సీబీఐ ఆడుతోంది.. రాజకీయ క్రీడే! ప్రధానికి విజయమ్మ లేఖ పూర్తి పాఠం
నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించండి..
జగనే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు.. అందుకు అడుగడుగునా సాక్ష్యాలే
ప్రజా నాయకునిగా ఆయన ఎదుగుదలను కాంగ్రెస్ సహించలేకపోతోంది
వైఎస్, జగన్ల పరువుప్రతిష్టల్ని మంటగలిపేందుకే సీబీఐ విచారణ
జీవోలిచ్చిన మంత్రులు, అధికారులనొదిలి జగన్ను టార్గెట్ చేస్తోంది
సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం నిస్సిగ్గుగా దుర్వినియోగపరుస్తోంది
సాక్షులను బెదిరించేందుకు పశుబలం వాడుతున్న సీబీఐ..
డెలాయిట్ ఉదంతం, ఎమ్మార్ దర్యాప్తే ఇందుకు ఉదాహరణలు
ఇండియా సిమెంట్స్కు వైఎస్ హయాంలో 0.013 టీఎంసీల నీరిస్తే..
13 టీఎంసీలిచ్చారంటూ కోర్టు ముందే వక్రీకరించింది
ఎమ్మార్ పాపం బాబుదేనని తెలిసినా కనీసం విచారించలేదు
దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నా.. ఇంతటి ఇబ్బందులు,
భయాందోళనలు మాకెన్నడూ లేవు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పోలీసు రాజ్యంలోనా అని ఆవేదన కలుగుతోంది
సీబీఐ ఆడుతోంది.. రాజకీయ క్రీడే! ప్రధానికి విజయమ్మ లేఖ పూర్తి పాఠం
నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించండి..
జగనే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు.. అందుకు అడుగడుగునా సాక్ష్యాలే
ప్రజా నాయకునిగా ఆయన ఎదుగుదలను కాంగ్రెస్ సహించలేకపోతోంది
వైఎస్, జగన్ల పరువుప్రతిష్టల్ని మంటగలిపేందుకే సీబీఐ విచారణ
జీవోలిచ్చిన మంత్రులు, అధికారులనొదిలి జగన్ను టార్గెట్ చేస్తోంది
సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం నిస్సిగ్గుగా దుర్వినియోగపరుస్తోంది
సాక్షులను బెదిరించేందుకు పశుబలం వాడుతున్న సీబీఐ..
డెలాయిట్ ఉదంతం, ఎమ్మార్ దర్యాప్తే ఇందుకు ఉదాహరణలు
ఇండియా సిమెంట్స్కు వైఎస్ హయాంలో 0.013 టీఎంసీల నీరిస్తే..
13 టీఎంసీలిచ్చారంటూ కోర్టు ముందే వక్రీకరించింది
ఎమ్మార్ పాపం బాబుదేనని తెలిసినా కనీసం విచారించలేదు
దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నా.. ఇంతటి ఇబ్బందులు,
భయాందోళనలు మాకెన్నడూ లేవు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పోలీసు రాజ్యంలోనా అని ఆవేదన కలుగుతోంది
సీబీఐ ఆడుతోంది.. రాజకీయ క్రీడే! ప్రధానికి విజయమ్మ లేఖ పూర్తి పాఠం
నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించండి..
జగనే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు.. అందుకు అడుగడుగునా సాక్ష్యాలే
ప్రజా నాయకునిగా ఆయన ఎదుగుదలను కాంగ్రెస్ సహించలేకపోతోంది
వైఎస్, జగన్ల పరువుప్రతిష్టల్ని మంటగలిపేందుకే సీబీఐ విచారణ
జీవోలిచ్చిన మంత్రులు, అధికారులనొదిలి జగన్ను టార్గెట్ చేస్తోంది
సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం నిస్సిగ్గుగా దుర్వినియోగపరుస్తోంది
సాక్షులను బెదిరించేందుకు పశుబలం వాడుతున్న సీబీఐ..
డెలాయిట్ ఉదంతం, ఎమ్మార్ దర్యాప్తే ఇందుకు ఉదాహరణలు
ఇండియా సిమెంట్స్కు వైఎస్ హయాంలో 0.013 టీఎంసీల నీరిస్తే..
13 టీఎంసీలిచ్చారంటూ కోర్టు ముందే వక్రీకరించింది
ఎమ్మార్ పాపం బాబుదేనని తెలిసినా కనీసం విచారించలేదు
దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నా.. ఇంతటి ఇబ్బందులు,
భయాందోళనలు మాకెన్నడూ లేవు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పోలీసు రాజ్యంలోనా అని ఆవేదన కలుగుతోంది