Professional Documents
Culture Documents
Natta Rameshwaram
Natta Rameshwaram
క్ృతయుగింలో...
వాయుపురాణింలో ఈ క్షేప్త ప్పశ్స్తు ఉింది. దాని ప్పకారిం... క్ృతయుగింలో పరశురాముడు
మాతృ హత్తా పాప పరిహారార థిం గోసున్ననది తీరింలో తొమిమ ది వేల సింవతస రాల పాటు
ఏకాప్గతతో తపస్స చేశాడు. దానికి మెచిి న శ్రీమ్హావి
మ ువవు ప్పతా క్ష్మై వైషవవ ధనుస్స ను
బహూక్రిించాడట. దాని స్తయింతో పరశురాముడు 21 స్తరుా భూమ్ిండలమ్ింత్త
పరా టిించి కారవీరాా
ు రుునుడిని జయిించి అనేక్మ్ింది రాక్ష్స్లనూ, దురామ రుులయిన
క్ష్ప్తియులనూ సింహరిించాడు. ఈ దోష పరిహారిం కోసిం కైల్లస్తనికి వెళ్ల ా ప్రించ
పరవ త్తనిీ ఛేదిించి శివుడి ఆజతో
ఞ ఒక్ శివలింగానిీ గోసున్ననదిలో ప్పతిష్ిం ఠ చాడు.
ట
మునులూ దేవతలూ క్లస్త ఏడు కో ా మ్ింది ఆ సమ్యింలో ఇక్క డికి వచాి రట.
అిందుకే ఈ లింగానికి సపుకోటీశ్వ ర రామ్లింగింగా నామ్క్రణిం చేశాడు. ఈ క్షేప్త్తనికి
సరవ పాపహరమైనదిగా, సరవ తీర థ ఫల ప్పదాయక్మైనదిగా వరమిచాి డు పరశురాముడు.