You are on page 1of 49

ఆంధ్రప్రదశ్

ే ప్రభుత్వం

2014, ఆంధ్రప్రదేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్టం మరియు


సంబంధిత్ హామీల అమలుపై శ్వవత్ ప్త్రం

సాధారణ ప్రిపాలన (ఎస్ఆర్) శ్ాఖ


23, డిస్ంబరు 2018
ప్రిచయం

1
1. 2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్టాన్ని (2014 లో 6వ్ చట్ా ం)
2014 మార్చి, 1న నోట్ిఫై చేయడమయంది. 2014, జూన్ 2 న ఆవిర్భావ్
తేదీగభ ప్రకట్ించి, ఆ తేదీన ఆంధ్రప్ద
ర ేశ్ ర్భష్టభాాన్ని తెలంగభణ మర్చయు
ర ేశ్ ర్భష్టభాాలుగభ విభజంచడమయంది.
ఆంధ్రప్ద
2. ప్రభుత్వం 17-8-2014 తేదీన విడుదల చేస్ిన శ్వవత్ ప్త్రంలో “ర్భష్టా ా ప్ునర్
వ్యవ్స్థీరరణ ప్రభటవభన్ని” 5 కోట్ల మంది ఆంధ్ప్రదేశ్ ప్రజల సమక్షంలో
ఉంచింది. 2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ం ప్రసపర విరుదధ త్లు,
త్ప్ప పప్ుపలు మర్చయు అసమగ్రత్లు అంతేకభకుండా, ఆంధ్రప్ద
ర ేశ్ యొకక
తీవ్ర ఆర్చీక, మౌలిక సదుప్భయ, విదాయ మర్చయు ఉప్భధికలపనకు
సంబంధించిన ప్రతికూలత్ను తెలియజేస్ింది. 4 ½ సంవ్త్సర్భల చివ్రలో
20-2-2014 తేదీన ర్భజయసభలో గౌరవ్ ప్రధానమంతిరగభరు చేస్ిన
హామీలు/ప్రకట్నలతో ప్భట్ు 2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలో
చేస్ిన హామీల అమలు స్ిీతిన్న నమోదు చేయాలన్న ప్రసు ుత్ శ్వవత్ ప్త్రం
ప్రయతిిసుునిది.
ఆంధ్రప్రదేశ్ రాష్టాటాన్ని అశ్ాస్థర ీయంగా విభజంచడం :
3. బిలుల మసభయదా త్యార్ీలో కీలకమైన భటగ్సభవములతో త్గచనంత్
విసు ృత్మైన సంప్రదింప్ులు లేకప్ో వ్డం కీలకమైన ర్భజకీయ ప్భర్ీాల మధ్య
ఏకభభిప్భరయం లేకప్ో వ్డం, ప్భరదరశకత్ లోపించడం మర్చయు పైపై
ముసుగ్ు, కఠచనమైన విధానం బిలుల ముసభయదా త్యార్ీ ప్రకరయను
ప్రతిబింబిచాయ. ప్రజలు వ్రుసగభ ఆందో ళనలు చేప్ట్ిానప్పట్ికీ, వభర్చ యొకక
సపందనలు/ఆకభంక్షలకు త్గచనంత్ దయచూప్లేదు. ప్ునర్ వ్యవ్స్థీకరణ
ప్రకయ
ర మొత్ు ంలో ప్భరదరశక లేకప్ో వ్డం అప్పట్ి యుపిఎ

2
నాయకత్వంలోన్న కేందర ప్రభుత్వం చేప్ట్ిాన ఆవేశప్ూర్చత్మైన గ్మనం
ర ేశ్ ప్రజలలో తీవ్రమైన భరమర్భహితాయన్నకర కభరణమయంది.
ఆంధ్రప్ద
4. ర్భష్టా ా విభజన వ్లల ఆంధ్రప్ద
ర ేశ్ ఆర్చీక కేందారన్ని మర్చయు సుమారు 7
దశ్భబటధలు వ్రుస ప్రభుతావలు అభివ్ృదిధ చేస్ిన ర్భజధాన్న హైదర్భబటద్ను
కోలోపయంది. పదద త్రహా ప్భర్చశ్భరమిక ప్ునాది లేకుండా ప్ో యంది. కేందర
సంసీ లు లేవ్ు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోప్గ్రసు ులయాయరు. వభర్చ
మనసులు గభయప్డాాయ. ర్భజధాన్న లేకుండా నూత్న ఆంధ్రప్రదేశ్
ఏరపడంది. తీవ్ర వ్నరుల కొరత్ ఉంది. నాయయం మర్చయు న్నష్టభపక్షకత్
విష్టయంలో నమమకభన్ని కోలోపయారు.

2014, ఆంధ్రప్రదేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ట ం : ఆంధ్రప్రదేశ్ కు చేస్ిన అన్ాయయం

5. ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలో ప్రసపర వైరుధాయలు, కేందర ప్రభుత్వ చరయలు,


ర ేశ్ ర్భష్టా ంా అనాయయాన్నకర కభరణమయాయయ అవి :
ఆంధ్రప్ద
• ఉమమడ ర్భష్టా ంా లో అంచనా వేస్ిన ఆదాయంలో 58 శ్భత్ం జనాభట ఉని
ర్భష్టభాాన్నకర కేవ్లం 46 శ్భత్ం అందింది. దీన్నన్న 14వ్ ఆర్చధక సంఘం కూడా
ధ్ృవీకర్చంచింది.
• ఆసుులను అవి ఉని ప్భరంత్ం ప్భరతిప్దికన కేట్టయంచగభ అప్ుపల చెలిలంప్ు
బటధ్యత్లను జనాభట ప్భరతిప్దికన ప్ంపిణీ చేశ్భరు.
• విదుయత్త
ు రంగ్ంలో, విదుయత్త
ు విన్నయోగభన్ని ప్ంపిణీ ప్భరతిప్దికగభ
ర ేశ్ ర్భష్టభాాన్నకర నష్టా దాయకమయంది.
స్థవకర్చంచారు. ఇది ఆంధ్రప్ద

3
• ప్నుిల ర్భబడులను ఆంధ్రప్ద
ర ేశ్, తెలంగభణ మధ్య జనాభట ప్భరతిప్దికపై
ప్ంపిణీ చేయగభ (58.32 : 41.68) న్నలిపి వేస్ిన ప్నుి వ్సూలును ప్భరంత్ం
ప్భరతిప్దికన కేట్టయంచడమయంది. దీన్న వ్లన దాదాప్ు రూ.3800 కోట్ు

నష్టా ం వ్చిింది.
• అవ్శ్వష్ట ఆంధ్రప్ద
ర ేశ్ ర్భష్టభాాన్నకర ర్భజధాన్న నగ్రం లేదు.
• రూ. 33,478 కోట్ల కు పైగభ అవిభటజయ రుణ చెలిలంప్ును ఆంధ్రప్ద
ర ేశ్ ఖాతా
ప్ుసు కభలలో ఉంచారు. రుణం చెలిలంప్ు విభజన పండంగ్ులో ఉండట్ం వ్లన
ర్భష్టభాాన్నకర భటరమయంది. ఇది ఆంధ్రప్ద
ర ేశ్ ఎఫ్.ఆర్.బి.ఎం ప్ర్చమిత్తలపై
ప్రతికూల ప్రభటవభన్ని చూపింది.
• స్ింగ్ర్ేణి కభలర్ీస్ 9వ్ షడూయలులో ఉనిందున, సభీన్నక ప్భరతిప్దికపై
తెలంగభణ ర్భష్టభాాన్నకర కంపనీలో 51 శ్భత్ం ఈకరవట్ీన్న కేట్టయంచింది.

6. 2014, ఆంధ్రప్రదేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ట ంలోన్న న్నబంధ్నల అమలు స్ిీతి

(ఎ) 2014, ఏపిఆర్ చట్ట ంలోన్న ప్రధాన న్నబంధ్నలు :


2014, ఆంధ్రప్రదేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ట ంలోన్న ప్రధాన న్నబంధ్నలలో
14 విభాగాలు ఉన్ాియి.
(i) ప్ూర్చుగభ అమలు ప్రచినవి - 0
(ii) ప్భక్షకంగభ అమలు చేస్ినవి - 5 (7 జలాలల కోసం ప్రతేయక
అభివ్ృదిధ ప్భయకేజ, ప్ో లవ్రం, విదాయ సంసీ లు, మౌలిక సదుప్భయాల
ప్భరజెకాులు, ప్నుి ప్ో ర తాసహకభలు, ర్భజధాన్నకర మదధ త్త).
(iii) అమలు చేయనవి - 9 (గేరహండ్సస : ఏపిఎల్ఎ స్థట్ల ు,
ఆంధ్రప్ద
ర ేశ్ భవ్న ఆసుుల విభజన, ప్నుి బకభయలు, రుణాలు,

4
ర్ీఫండ్స ల కేట్టయంప్ు, షడూయలు-IX ప్రభుత్వ కంపనీలు, కభర్పపర్ేష్టనల
విభజన; 66 వ్ విభటగ్ం కరంర ద కేందర ప్రభుత్వ న్నర్ేదశం ; షడూయలు – 10
సంసీ ల విభజన ; ర్చవ్ర్ మేనేజ్ మంట్ బో రుాలు)

గరేహ ండ్స్ శిక్షణా కరందారన్ని న్ెలకొలపడం (విభాగం-9)

ప్రసు ుత్ముని గేరహ ండ్స మౌలిక సదుప్భయాలు, శిక్షణ సౌకర్భయలను ఆంధ్రప్ద


ర ేశ్ లో
ఏర్భపట్ు చేయడం కోసం రూ.858.37 కోట్ల వ్యయం కభగ్ల సవివ్రమైన
ప్రతిప్భదనలను కేందర ప్రభుత్వ హం వ్యవ్హార్భల మంతిరత్వ శ్భఖకు
ప్ంప్డమయంది. గేరహ ండ్స శిక్షణ కేందరం మొదలగ్ునవి ఏర్భపట్ు చేయడం కోసం
2087.09 హకభారల భూమి మళ్ల ంప్ుకు సంబంధించిన 1వ్ దశ కరలయర్ెనుసకు కేందర
ప్రభుత్వ ప్ర్భయవ్రణ, అట్వీ, వభతావ్రణ మారుప మంతిరత్వ శ్భఖ సూత్రప్భరయ
ఆమోదం ఇచిింది. ర్భష్టా ా ప్రభుత్వం మళ్ల ంప్ు భూమికర సంబంధించి ప్భట్ింప్ు
న్నవేదికను కేందర ప్రభుత్వ ఇఎఫ్ & స్ిస్ి మంతిరత్వ శ్భఖకు ప్ంప్డమయంది.
భూమిన్న సభవధీనం చేస్ిన త్రువభత్ మాత్రమే రూ.219.16 కోట్ల ఆమోదిత్
మొతాున్ని కేందర ప్రభుత్వం విడుదల చేయడమవ్ుత్తందన్న పేర్పకంట్ునిందున
IIవ్ దశ కోసం ఆమోదాన్ని సత్వరమే ఇవ్వవ్లస్ిందిగభ కేందర ప్రభుతావన్ని
కోరడమయంది.

ఆంధ్రప్రదేశ్ రాష్టటా శ్ాసనసభలో స్థట్ల పంప్ుదల (విభాగం-26)

2014, ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న 26వ్ విభటగ్ం ఆంధ్రప్ద


ర ేశ్
శ్భసనసభలో 175 స్థట్ల నుండ 225 కు పంచడాన్నకర వీలుకలిపసుునిది.
ప్రతిప్భదనలను 29-9-2016 తేదీన సమర్చపంచడమయంది. ఈ అంశం

5
ఘ భలికంగభ కేందర ప్రభుత్వం వ్దద పండంగ్ులో ఉంది. ర్భజయంగ్ సవ్రణ ప్భరస్స్ లో
దీరక
ఉందనే త్న విధానాన్ని మారుికొంట్ూ కేందర ప్రభుత్వం ప్రసు ుత్ం 2026
సంవ్త్సరం వ్రకు పంప్ుదలను చేయలేమన్న తెలియజేస్ింది.

రాయలస్థమ, ఉత్ర ర కోసార పారంతాన్ని వ్రిరంప్జరసర త రాష్టటాంలోన్న 7 వెనుకబడిన


జలలలల అభివ్ృదిి గాేంట్ు [46(2) (3), 94(2) విభాగం]

కె-బి-కె, బుందేల్ఖండ్స నమూనా అనుగ్ుణంగభ ఒక ప్రతేయక అభివ్ృదిధ ప్భయకేజీన్న


ర ేశ్ వనుకబడన ప్భరంతాలకు సమకూరిడాన్నకర 20-02-2014 తేదీన
ఆంధ్రప్ద
ర్భజయసభ సమక్షంలో ఇదివ్రకట్ి గౌరవ్ ప్రధానమంతిరగభరు హామీ ఇచాిరు. 5
సంవ్త్సర్భల వ్రకు అమలయయయలా ఇదివ్రకట్ి ప్రణాళ్కభ సంఘంతో సంప్రదింప్ులు
జర్చపిన త్ర్భవత్ 2014, అకోాబరులో కేందర ప్రభుతావన్నకర రూ.24,350 కోట్ల
ప్రతిప్భదనను సమర్చపంచడం జర్చగచంది. అయతే, 7 జలాలలలో ప్రతి జలాలకర రూ.50
కోట్ల చపప్ుపన ప్రతి సంవ్త్సరం రూ.350 కోట్ల ను ఇవ్వడాన్నకర కేందర ప్రభుత్వం
అంగీకర్చంచింది. 2014-15, 2015-16, 2016-17 సంవ్త్సర్భల కోసం
ఇప్పట్ివ్రకు కేందర ప్రభుత్వం రూ.1050 కోట్ల మొతాున్ని విడుదల చేస్ింది. 09-
02-2018 తేదీన కేందర ప్రభుత్వం రూ.350 కోట్ల ను విడుదల చేస్ి, ర్భష్టా ా ప్రభుత్వంతో
సంప్రదించకుండా 15-02-2018 తేదీన ఏకప్క్షంగభ వనుకకు తీసుకుంది. ఇదివ్రకే
ప్భరరంభమయన ప్నుల వేగభన్ని కొనసభగచంచడాన్నకర, 2017-18, 2018-19
సంవ్త్సర్భల కోసం రూ.700 కోట్ల ను విడుదల చేయాలన్న ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వ
న్నర్చధష్టా అభయరధన, సదరు మొతాున్ని విడుదల చేయాలన్న 08-11-2018 తేదీగ్ల
ఒఎం నం. 014015/18/2015-ఎస్పి-ఎస్ దావర్భ కేందర ఆర్చధక మంతిరత్వ శ్భఖకు

6
నీతి ఆయోగ్ స్ిఫభరసు చేస్ినప్పట్ికీ త్దుప్ర్చ, ఇప్పట్ివ్రకు 2017-18, 2018-
19లో ఆంధ్రప్ద
ర ేశ్కు ప్రతేయక అభివ్ృదిధ ప్భయకేజీ కరంర ద ఎట్ువ్ంట్ి న్నధ్ులను విడుదల
చేయలేదు.

ప్రతేయక అభివ్ృదిధ ప్భయకేజీ కరరంద తెలంగభణ ప్రభుతావన్నకర ఇట్ీవ్లే కేందర ప్రభుత్వం


రూ.450 కోట్ల ను విడుదల చేస్ింది. రూ.1641.50 కోట్ల మొత్ు ం వ్యయంతో 25,007
ప్నులను చేప్ట్ిా 14,512 ప్నులను ప్ూర్చు చేయడమయంది, 5364 ప్నులు
జరుగ్ుత్తనాియ, రూ.1049.34 కోట్ల మొతాున్నకర విన్నయోగ్ ధ్ృవ్ప్తారలను కేందర
ప్రభుతావన్నకర సమర్చపంచినందున ఇదివ్రకే ప్భరరంభించిన ప్నుల వేగభన్ని
కొనసభగచంచడాన్నకర 2017-18, 2018-19 సంవ్త్సర్భల కోసం రూ.700 కోట్ల ను
త్క్షణమే విడుదల చేయాలన్న కేందర ప్రభుతావన్ని కోరడమయంది.

పో లవ్రం పారజెకటు (90వ్ విభాగం)

ర ేశ్ ప్రజల జీవ్నర్ేఖ ప్ో లవ్రం. ఇప్పట్ివ్రకు 62.53 శ్భత్ం ప్నులు


ఆంధ్రప్ద
ప్ూరు యనాయ. 2019 నాట్ికర ప్భరజెకాు ప్ూర్చు చేయడాన్నకర శ్భయశకుుల ప్రయత్ిం
చేయడమవ్ుత్తనిది. 2018, డస్ంబరు 15వ్ తేదీవ్రకు జాతీయ ప్భరజెకాు కరంర ద
ల . ఇందులో
ప్ో లవ్రం ప్భరజెకాుపై అయన మొత్ు ం వ్యయం రూ.10,069.66 కోట్ు
కేందర ప్రభుత్వం ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుతావన్నకర రూ.6727.26 కోట్ల ను విడుదల
చేయడమయంది. మిగచలిన రూ.3342.40 కోట్ల ను కేందర ప్రభుత్వం ర్ీయంబర్స
చేయాలిస ఉంది. ర్భష్టా ా ప్రభుత్వం ఇదివ్రకే ఖరుి చేస్ిన న్నధ్ుల ర్ీయంబర్సమంట్
న్నమిత్ు ం కేందర ప్రభుత్వం గ్త్ నాలుగ్ు నలలుగభ ఎట్ువ్ంట్ి న్నధ్ులను విడుదల
చేయనందున ర్భష్టా ా ఆర్చధక వ్నరులపై ఒతిు డ ఏరపడంది. 30-09-2016 తేదీగ్ల
ఎఫ్.నం. 1(2)/పిఎఫ్-1/2014 (పిట్ి) దావర్భ కేందర ప్రభుత్వ ఆర్చధక మంతిరత్వ శ్భఖ

7
జార్ీ చేస్ిన ఆదేశ్భల ప్రకభరం, 01-04-2014 తేదీనాట్ికర ధ్రల సభీయలో సవ్ర్చంచిన
ప్భరజెకాు వ్యయాన్ని 16-08-2017 తేదీన కేందర జల సంఘాన్నకర (స్ిడబు
ల ుస్ి) కర
సమర్చపంచడమయంది. ర్భజయసభ ప్రశి నం. 788 కర సమాధానంగభ 17-12-2018
తేదీన కేందర ప్రభుత్వం, “కేందర జల సంఘం 2013-14 పిఎల్ వ్దద రూ.57940.86
కోట్ల మొత్ు ంగభ ప్ో లవ్రం సభగ్ునీట్ి ప్భరజెకాు (పిఐపి) ర్ెండవ్ సవ్ర్చంచిన అంచనాను
ర్భష్టా ా ప్రభుత్వం సమర్చపంచిందన్న ప్భరజెకాు సభగ్ునీట్ి అంశంలో భూ స్ేకరణ, సహాయ,
ప్ునర్భవభసం (ఎల్ఏ, ఆర్&ఆర్) భటగ్ంగభ వ్ునాియన్న తెలియజేస్ింది. 2013,
భూ స్ేకరణ, సహాయ, ప్ునర్భవభస చట్ా ంలో నాయయప్రమైన నష్టా ప్ర్చహారం,
ప్భరదరశకత్ హకుక ఆధారంగభ ప్భరజెకాు సవ్ర్చంచిన అంచనాలో ఎల్ఏ, ఆర్&ఆర్
ఏర్భపట్ు ఉంది. ప్భరజెకాు సవ్ర్చంచిన వ్యయ అంచనాల ఖర్భరు ఇదివ్రకు
ఆమోదించిన వ్యయంపై ఎల్ఏ, ఆర్&ఆర్ కభరణంగభ వభసు వ్ వ్యయ పరుగ్ుదల
ఆధారప్డ ఉంట్ుంది.” అన్న తెలియజేస్ింది. త్వర్చత్గ్తిన రూ.57,940.86 కోట్ల
సవ్ర్చంచిన వ్యయ అంచనాలను ఆమోదించి, వ్డడా భటర్భన్ని న్నవభర్చంచడాన్నకర ర్భష్టా ా
ప్రభుత్వం ఖరుి చేస్ిన డబుును అంత్ర్భయాలు లేకుండా ర్ీయంబర్స అయయయలా
చూడాలన్న కేందర ప్రభుతావన్ని కోరడమయంది.

ప్నుి పోర తా్హకాలు (94(1), (2) విభాగం)

26-06-2014 తేదీన 2014, ప్ునర్వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న 94(1) విభటగ్ం కరంర ద


ప్భర్చశ్భరమికీకరణ, ఆర్చధక వ్ృదిధన్న పంప్ప ందించే ప్ో ర తాసహకభల ప్రతేయక ప్భయకేజీన్న కోర్ే
ఒక ప్రతిప్భదనను కేందర ప్రభుతావన్నకర సమర్చపంచడమయంది. అయతే,
ఇప్పట్ివ్రకు ఈ విష్టయమై ఎట్ువ్ంట్ి చరయను తీసుకోవ్డం జరగ్లేదు.

8
2016, స్పా ంబరులో జార్ీ చేస్ిన స్ిబిడట్ి ప్రకట్న దావర్భ కేందర ప్రభుత్వం, 01-04-
2015 నుండ 31-03-2020 వ్రకు ఏదేన్న త్యార్ీ రంగభన్నకర సంబంధించి, ఆదాయ
ప్నుి చట్ా ంలోన్న 32(1) (iiఎ), 32 ఎడ విభటగభల కరంర ద స్ేకర్చంచిన ప్భలంట్ అండ్స
మషినర్ీ వ్యయంపై 15 శ్భత్ం అధిక అదనప్ు త్రుగ్ుదల, 15 శ్భత్ం పట్ుాబడ
భత్యం ప్నుి ప్ో ర తాసహకభలను విన్నయోగచంచడం కోసం ఏడు జలాలలను
ప్రకట్ించింది. అయతే, ఈ ప్ో ర తాసహకభలు 2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్వ్యవ్స్థీకరణ
చట్ా ంలోన్న 94(2) విభటగ్ం కరంర దికర వ్సభుయ. ఆంధ్రప్ద
ర ేశ్లోన్న 7 వనుకబడన
జలాలలకు లబిధ న్న చేకూర్ేి ముందు తెలంగభణ (9 జలాలలు), ప్శిిమ బంగభల్ (11
జలాలలు), బీహార్ (17 జలాలలు) వ్ంట్ి వివిధ్ ర్భష్టభాాలలోన్న వనుకబడన ప్భరంతాల
అభివ్ృదిధ కోసం ఆదాయ ప్నుి చట్ా ం కరంర ద ఈ ప్రయోజనాన్ని
విసు ర్చంచడమయంది. అంతేకభకుండా, ఈ ప్ో ర తాసహకభలు ప్భర్చశ్భరమిక
పట్ుాబడులను ఆకర్చషంచవ్నిది అందర్చకర తెలిస్ిన విష్టయమే. కేందర ప్రభుత్వం జార్ీ
చేస్ిన ఉత్ు రువ్ు, కంట్ి త్తడుప్ు చరయగభ ఉనాియ.

వేగ్వ్ంత్మైన ప్భర్చశ్భరమిక వ్ృదిధ, ఆర్చధక వ్యవ్సీ కు ఊత్మివ్వడాన్నకర వీలుగభ 26-


06-2014 తేదీన విడవిడగభ కేందర ఆర్చధక శ్భఖ మంతిరకర, కేందర వభణిజయ శ్భఖ మంతిర
గభర్చకర గౌరవ్ ముఖయమంతిర గభరు వభరస్ిన లేఖలలో ప్నుి ప్ో ర తాసహకభలను
ఇవభవలన్న కేందర ప్రభుతావన్నకర ర్భష్టా ా ప్రభుత్వం కోరుత్ూ ప్రతిప్భదించడమయంది. ఈ
ప్ో ర తాసహకభలు ఈ కరంర ది అంశ్భలు చేర్చవ్ునాియ.
1. 5 సంవ్త్సర్భల వ్రకు స్ిజఎస్ట్ి, ఐజఎస్ట్ిలో కేందర ప్రభుత్వ వభట్ట మేరకు
జఎస్ట్ి – ర్ీయంబర్సమంట్.
2. మొదట్ి 5 సంవ్త్సర్భల కోసం ఆదాయ ప్నుిలో కేందర వభట్ట ర్ీయంబర్స-
మంట్.

9
3. రూ.5 కోట్ల గ్ర్చష్టా ప్ర్చమితితో ప్భలంట్ & మషినర్ీ పట్ుాబడలో 30 శ్భత్ం.
4. ర ట్పై 3 శ్భత్ం (న్నరవహణ
ముందసుుగభ ఇచిిన వ్ర్చకంగ్ కభయపిట్ల్ కెడ
మూలధ్న ప్రప్తి)
5. 5 సంవ్త్సర్భల కోసం బీమాపై 100 శ్భత్ం బీమా పథరమియం ర్ీయంబర్స-
మంట్.
6. రవభణా, ఉప్భధి సబిసడడ మునిగ్ునవి. 11 ప్రతేయక కేట్గచర్ీ ర్భష్టభాాలన్నింట్ికర ఈ
ప్ో ర తాసహకభలను సమకూరిడమవ్ుత్తనిది. ఇప్పట్ివ్రకు కేందర ప్రభుత్వం
నుండ ఎట్ువ్ంట్ి సభనుకూల సపందన లేదు.

నతత్న రాజధాన్న నగరం ఏరాపట్ు కోసం కరందర మది త్ు [6, 94(3) & (4)
విభాగం]

ర ేశ్ ప్రభుత్వం రూప్ప ందించిన వినూత్ిమైన “భూ స్ేకరణ ప్థకం” కరంర ద,


ఆంధ్రప్ద
గీన్
ర ఫథల్ా ర్భజధాన్న అమర్భవ్తి న్నర్భమణం కోసం రూ.50,000 కోట్ల కంట్ే ఎకుకవ్
విలువ్ గ్ల 33,000 ఎకర్భల భూమిన్న ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుతావన్నకర ర్ెైత్తలు
అప్పగచంచడం జర్చగచంది. కనీస మౌలిక సదుప్భయాలు, భూమి అభివ్ృదిధతోప్భట్ుగభ
ర్భజ్భవ్న్, సచివభలయం, హైకోరుా, శ్భసనసభ, ప్ర్చష్టత్త
ు ను, గీన్
ర ఫథల్ా అమర్భవ్తి
నగ్ర్భన్ని న్నర్చమంచడాన్నకర దాదాప్ు రూ.1,09,023 కోట్ు
ల అవ్సరం అవ్ుతాయన్న
తాతాకలిక అంచనాలు తెలియజేసు ునాియ. 2014, ఆంధ్రప్రదేశ్ ప్ునర్వ్యవ్స్థీకరణ
చట్ా ంలోన్న 94(3) విభటగ్ం కరంర ద న్నధ్ుల విడుదల కోసం కేందర ప్రభుతావన్నకర
రూ.39,937 కోట్ల మొత్ు ంతో శ్భసనసభ, హైకోరుా, ర్భజ్భవ్న్, మంత్తరల కోసం
నైవభస్ిక కభవరారల ు, సచివభలయం, ఉదో యగ్ులకు ప్రభుత్వ గ్ృహన్నర్భమణం, ఇత్ర

10
మౌలిక సదుప్భయాలతోప్భట్ుగభ అమర్భవ్తి ప్రభుత్వ సముదాయాలు, మౌలిక
సదుప్భయాల కోసం సవివ్రమైన ప్భరజెకాు న్నవేదికను సమర్చపంచడమయంది.
ప్రసు ుత్ం, రూ.48,115 కోట్ల వ్యయంతో 56 ప్భరజెకాులను ర్భజధాన్న నగ్ర ప్భరంత్ంలో
చేప్ట్ా డమయంది, రూ.26,000 కోట్ల వ్యయంతో 32 ప్భరజెకాులు అమలులో
ఉనాియ. రూ.10,167 కోట్ల వ్యయంతో 6 ప్భరజెకాులు ప్భరరంభ దశలో, రూ.11,352
కోట్ల వ్యయంతో 18 ప్భరజెకాులు ముందసుు ప్భరరంభ దశలో వ్ునాియ. 2014-17
సంవ్త్సర్భలలో రూ.1500 కోట్ల ను కేందర ప్రభుత్వం విడుదల చేస్ింది. 2017-18
లో ఎట్ువ్ంట్ి న్నధ్ులను విడుదల చేయలేదు. రూ.1000 కోట్ల హామీ మొత్ు ం
కూడా ఇప్పట్ివ్రకు విడుదల కభలేదు. రూ.1632.48 కోట్ల కు విన్నయోగ్
ధ్ృవ్ప్తారలను ర్భష్టా ా ప్రభుత్వం సమర్చపంచింది. 2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్-
వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న 94(3) విభటగ్ం కరరంద చట్ా బదద మైన ప్నుి విధించినందున
అమర్భవ్తి ర్భజధాన్న నగ్ర అభివ్ృదిధ కోసం సర్చప్డ న్నధ్ులను సమకూర్భిలన్న
కేందర ప్రభుతావన్ని కోరడమయంది.

14-06-2018 తేదీగల ఫైలు న్ెం. ఎం-13040/64/2017-ఎస్-ఎస్ దావరా నీతి


ఆయోగ్ (ఏపి రాష్టటా) సంచాలకులు ఈ క్ంే ది అంశ్ాలు తెలియజరశ్ారు.

• 2018, జూన్ 5, 6 తేదీలలో ఆంధ్రప్ద


ర ేశ్ ర్భష్టభాాన్ని నీతి ఆయోగ్ (ఏపి ర్భష్టా )ా
సంచాలకులు సందర్చశంచారు, ప్నుల సభపట్ మదింప్ు కోసం వ్ర్క సీ లాలను
సందర్చశంచారు. ప్రతి స్ైట్లో ప్నులు వేగ్వ్ంత్ంగభ జరుగ్ుత్తనాియన్న
గ్ుర్చుంచారు. మొత్ు ం ర్భజధాన్న ప్భరంత్ంలో ర్భష్టా ా ప్రభుత్వం నుండ
ఇంజనీరల తోప్భట్ుగభ అమలు ఏజెనీస నుండ వేలాది మంది వ్రకరుల,
ఇంజనీరుల ప్న్నచేసు ునాిరు. అమర్భవ్తిలోన్న మొత్ు ం నూత్న ర్భజధాన్న

11
ప్భరంత్ంలో ప్రసు ుత్ం దాదాప్ు 25 అమలు ఏజెనీసలు ఏకకభలంలో
ప్న్నచేసు ునాియ అన్న వభర్చకర తెలియజేయడం జర్చగచంది. అమలు ఏజెనీసలకు
రూ.1632.48 కోట్ల మొత్ు ం గ్ల బిలులలను ఏపిస్ిఆర్డఎ చెలిలంచిందన్న ర్భష్టా ా
ప్రభుత్వ ర్చకభరుాల నుండ ఆయన గ్మన్నంచడం జర్చగచంది.

• 2018-19 సంవ్త్సర కభలంలో ఆంధ్రప్ద


ర ేశ్ ర్భష్టా ా నూత్న ర్భజధాన్న నగ్రంలో
మౌలిక సదుప్భయాల ఏర్భపట్ు / అభివ్ృదిధ కోసం ఆంధ్రప్ద
ర ేశ్కు విడుదల
ర ేశ్ ప్రభుతావన్నకర 2017-18,
కభవభలిసన రూ.1000 కోట్ల మొత్ు ంలో ఆంధ్రప్ద
2018-19 సంవ్త్సర్భలలో ప్రతి సంవ్త్సరం రూ.333 కోట్ల చపప్ుపన రూ.666
కోట్ల మొతాున్ని విడుదల కోసం కేందర ప్రభుత్వ ఆర్చధక మంతిరత్వ శ్భఖ వ్యయ
విభటగభన్నకర స్ిఫభరసు చేయడమయంది.

బి) XIII షడతయల్ – విదాయ సంసీ లు

• 11 సంసీ ల స్ిీతి

➢ 2015-16 నుండ 5 సంసీ లు (ఐఐట్ి, ఎన్ఐట్ి, ఐఐఎం, ఐఐఎస్ఇఆర్,


ఐఐఐట్ిడఎం) తాతాకలిక కభయంప్స్లలో న్నరవహించడమవ్ుత్తనిది.

➢ 2016-17 నుండ 2 సంసీ లు (ఐఐపిఇ, ఎన్ఐడఎం) తాతాకలిక కభయంప్స్లలో


న్నరవహించడమవ్ుత్తనిది.

12
➢ 2018-19 నుండ 2 సంసీ లు (కేందర విశవవిదాయలయం, ఏఐఐఎంఎస్)
తాతాకలిక కభయంప్స్లలో న్నరవహించడమవ్ుత్తనిది.

➢ ఒక సంసీ అంట్ే గచర్చజన విశవవిదాయలయం ఇంకభ ఏర్భపట్ు చేయలేదు.

➢ 2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న న్నబంధ్నల ప్రకభరం, కేందర
ప్రభుత్వం ఒక కేందర వ్యవ్సభయ విశవవిదాయలయాన్ని ఏర్భపట్ు చేయబడాలి,
కభన్న ఇది జరగ్లేదు. దీన్నకర బదులుగభ ప్రసు ుత్ముని ఆచారయ ఎన్జ రంగభ
వ్యవ్సభయ విశవవిదాయలయాన్నకర రూ.135 కోట్ల ను కేందర ప్రభుత్వం విడుదల
చేస్ింది.

• 11 సంసీ లకు ఆంధ్రప్ద


ర ేశ్ తోడాపట్ు

- 2909.17 ఎకర్భల భూమి కేట్టయంప్ు


- భూ సంరక్షణ, భూ స్ేకరణ కోసం రూ.131.33 కోట్ు
ల మంజూరు
చేస్ింది.

- ఈ సంసీ లను ఏర్భపట్ు చేయడంలో ఉత్పనిమయయయ వివభదాలను


ప్ర్చష్టకర్చంచడాన్నకర నోడల్ అధికభరులుగభ జలాల కలెకారలను ర్భష్టా ా
ప్రభుత్వం న్నయమించింది.

• 11 సంసీ లను ఏర్భపట్ు చేయడం కోసం అవ్సరమైన రూ.12,746.38


కోట్ల కుగభను, 2014-19 కభలంలో కేందర ప్రభుత్వం రూ.845.42 కోట్ల ను
విడుదల చేస్ింది. (అవ్సరమైన న్నధ్ులలో 6.63 శ్భత్ం.) ఈ న్నధ్ుల

13
కేట్టయంప్ు శ్భత్ంలో ప్ూర్చు సభీయలో 11 విదాయ సంసీ లను ఏర్భపట్ు
చేయడాన్నకర 20 నుండ 30 సంవ్త్సర్భలు ప్డుత్తంది.

• ఈ 11 సంసీ లను ప్ూర్చు సభీయలో ఏర్భపట్ు చేయాలన్న, న్నర్చధష్టా సమయ


విధానంలో ర్ెగ్ుయలర్ ఫభయకల్టా న్నయామకం చేస్ేలా చూడాలన్న కేందర
ప్రభుతావన్ని ర్భష్టా ా ప్రభుత్వం కోరడమయంది.

స్ి) XIII షడతయల్ – మౌలిక సదుపాయలల పారజెకటులు

• 93 విభటగ్ంతోప్భట్ుగభ XIIIవ్ షడూయల్లో ఎన్నమిది (8) మౌలిక


సదుప్భయాల ప్భరజెకాులకు హామీ ఇవ్వడమయంది.

• దుగ్ర్భజప్ట్ిం ప్ో రుా ఏర్భపట్ు, ఏకీకృత్ స్థాల్ ప్భలంట్ ఏర్భపట్ు, గీన్


ర ఫథల్ా
ముడ చమురు ర్చఫైనర్ీ, పట్రర కెమికల్ కభంపల క్సస ఏర్భపట్ు, నూత్న ర్ెైలేవ
జోన్ ఏర్భపట్ు, విశ్భఖప్ట్ిం మర్చయు విజయవభడ-గ్ుంట్ూరు-తెనాలిలో
మట్రర ర్ెైలు సౌకరయం.

మూడు (3) ప్భరజెకాుల అమలు ప్భరరంభ దశలో ఉనాియ. ఇవి ప్రసు ుత్ముని
విశ్భఖప్ట్ిం, విజయవభడ మర్చయు తిరుప్తి విమానాశరయాలను అంత్ర్భాతీయ
ప్రమాణాలకు విసు ర్చంప్చేయడం, వైజాగ్-చెనైి ప్భర్చశ్భరమిక కభర్చడార్ను ఏర్భపట్ు
చేయడం మర్చయు కొత్ు ర్భజధాన్న నుండ ర్భయపిడ్స ర్ెైల్ మర్చయు ర్ోడుా
అనుసంధానాన్ని ఏర్భపట్ు చేయడం.

14
దుగరాజప్ట్ిం ఓడరరవ్ు ఏరాపట్ు :

భటరత్ ప్రభుత్వ ఓడర్ేవ్ుల మంతిరత్వ శ్భఖ 16-09-2018 తేదీగ్ల జఎస్ఆర్


641(ఐ) గెజట్ ప్రకట్న దావర్భ దుగ్ర్భజప్ట్ిం వ్దద ఓడర్ేవ్ును ఏర్భపట్ు
చేయడాన్నకెై ప్రకట్నను జార్ీ చేస్ింది. అంతేకభకుండా, 2018 చివ్ర్చ నాట్ికర 1వ్ దశ
ప్ూర్చు చేయాలనే లక్షయంతో దుగ్ర్భజప్ట్ిం వ్దద ఒక కొత్ు ప్రధాన ఓడర్ేవ్ును
అభివ్ృదిధ చేయడాన్నకరగభను, కేందర ప్రభుతావన్నకర త్ప్పన్నసర్చ చేసు ూ 2014,
ర ేశ్ ప్ునర్వ్యవ్స్థీకరణ చట్ా ంలో చాలా సపష్టా మైన న్నబంధ్న ఉంది. చట్ా ంలో
ఆంధ్రప్ద
అట్ువ్ంట్ి సపష్టా మైన, నొకరక వ్కభకణించే న్నబంధ్న ఉనిప్పట్ికీ దుగ్ర్భజప్ట్ిం
ప్రధాన ఓడర్ేవ్ు సభధ్యం కభదన్న నీతి అయోగ్ చెప్పడం ఆశిర్భయన్ని కలుగ్జేసు ుంది.
చట్ా ంలో ఇది ఆదేశికమైన హామీ అయనందున సదరు హామీన్న ప్ూర్చుగభ
అమలయయయట్ట్ు
ల కేందర ప్రభుత్వం చూడాలి.

కడప్లో ఏకీకృత్ ఉకుు కరాాగార ఏరాపట్ు :

ఉకుక కర్భమగభరం ఏర్భపట్ుకు మర్చయు ఇనుప్ ఖన్నజం మొదలగ్ువభట్ి లభయత్కు


సంబంధించి ఇట్ీవ్ల చేస్ిన అభయంత్ర్భలతో సహా భటరత్ ప్రభుత్వం మర్చయు
మకభన్ లిమిట్ెడ్స వభరు కోర్చన సమాచార్భనింత్ట్ినీ ర్భష్టా ా ప్రభుత్వం సత్వరమే
అందించింది. అంతేకభకుండా, ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం ప్రతిప్భదిత్ కర్భమగభర్భన్నకర
సవంత్ ఇనుప్ ఖన్నజ గ్నులు, విదుయత్ సబిసడడ, సబిసడడ ఇచిిన భూమి వలుప్లి
మౌలిక సదుప్భయాలను కలిపంచడం వ్ంట్ి అనేక ప్ో ర తాసహకభలను అందించడాన్నకర
కూడా ఒప్ుపకుంది. 2017, జులెైలో మకభన్ ఉకుక కర్భమగభర్భన్ని ఏర్భపట్ు
చేయడం బటగభ సభధ్యప్డుత్తందనే ఒక ఫథర-ట్టక్సస ఐఆర్ఆర్ 18.95 శ్భత్ం ఉందన్న

15
తెలియజేసు ూ ఒక ప్భరధ్మిక సభధాయసభధ్య న్నవేదికను సమర్చపంచింది. మకభన్
సభధాయసభధ్య న్నవేదికను త్యారు చేయడాన్నకర గ్ల డేట్టకు సంబంధించిన
సమాచార్భన్ని అందించడంలో ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం ఇప్పట్ికే ప్భలుప్ంచుకుందన్న
22-10-2018 తేదీగ్ల త్మ లేఖలో హ ం వ్యవ్హార్భల మంతిరత్వ శ్భఖ
తెలియజేస్ింది. కడప్లో ఉకుక కర్భమగభర్భన్ని సభీపించడాన్నకర గ్ల 3 ఐచిికభలను
సూచిసూ
ు గౌరవ్ ఆంధ్రప్ద
ర ేశ్ ముఖయమంతిర 06-11-2018 తేదీన గౌరవ్
ప్రధానమంతిరకర లేఖ వభరశ్భరు. దీన్నకర కేందర ప్రభుత్వం నుండ సమాధానం ర్భవ్లస్ి
ఉంది. అయతే, ర్భష్టా ా ప్రభుత్వం త్నంత్ట్తానుగభ ఉకుక కర్భమగభర్భన్ని ఏర్భపట్ు
చేయాలన్న న్నరణయంచింది.

కాక్న్ాడలో కాేకర్ మరియు పట్రరలియం కాంపల క్స్ ఏరాపట్ు :

2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్వ్యవ్స్థీకరణ చట్ా ం అనుసూచి XIII ప్రకభరం కభకరనాడ వ్దద
గెయల్-హచ్పిస్ిఎల్ కనాసర్చాయం వభరు ఒక కభరకర్ మర్చయు పట్రర కెమికల్
కభంపల కుసను నలకొలపడాన్నకర ప్రతిప్భదించడం జర్చగచంది.
(i) ఇథేన్, నాఫ్భు మర్చయు ప్ప ర పేన్ ముడ ప్దారధంతో 1 ఎంఎంట్ిపిఏ కభంపల క్సస
ల గభ అంచనా వేయడం జర్చగచంది. ఆంధ్రప్ద
వ్యయాన్ని రూ.32.900 కోట్ు ర ేశ్
ప్రభుత్వంతో చరిలు జర్చపిన త్రువభత్ గెయల్-హచ్పిస్ిఎల్ కనాసర్చాయం త్దుప్ర్చ
15 సంవ్త్సర్భలలోగభ చెలిలంచదగ్ు ర్భష్టా ా ప్రభుత్వంచే సమకూరివ్లస్ి ఉనిట్ిా ‘0’
తేదీ నుండ 15 సంవ్త్సర్భలకు సంవ్త్సర్భన్నకర రూ.1,238 కోట్ల న్నధ్ుల సహాయం
ఒక సవయంభరణ లోట్ును సూచించింది. న్నకర ప్రసు ుత్ విలువ్ ప్భరతిప్దికపై ఇది
రూ.5615 కోట్ల ఒకే దఫభ చెలిలంప్ు అవ్ుత్తంది. ఈ మొతాున్ని 14 శ్భత్ం ఐఆర్ఆర్-
గభ ప్ర్చమాణాత్మకం చేయబడందన్న సూచించడం యుకు ంగభ ఉనిది. కభగభ, కేందర

16
ప్రభుత్వంచే సహాయం అందించబడన ప్రభుత్వ రంగ్ యూన్నట్ల దావర్భ చేప్ట్ిాన
కొన్ని ఇత్ర ప్భరజెకాులలో 9 శ్భత్ం ఐఆర్ఆర్ ప్రమాణంగభ ఉంది.

(ii) భటరత్ ప్రభుతావన్నకర సూ


ీ ల ప్నుి ర్ెవనూయ సంవ్త్సర్భన్నకర రూ.1750
ల గభ ఉంట్ుందన్న అంచనా వేయడమయంది. ఇందులో రూ.350 కోట్ల స్ిజఎస్ట్ి
కోట్ు
మర్చయు రూ.1400 కోట్ల న్నలిపివ్ుంచిన ఐజఎస్ట్ి చేర్చ ఉనాియ.

(iii) ఈ కభంపల కుసలో ఉత్పతిు చేయబడన పట్రర కెమికల్స ప్రతాయమాియ


దిగ్ుమతి కభరణంగభ అంచనా వేయబడన విదేశీ ప్ప దుప్ులు యుఎస్డ-1 బిఎన్
లేదా రూ.6500 కోట్ల మేరకు ఉంట్ుంది.

(iv) ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం విదుయత్ (సంవ్త్సర్భన్నకర రూ.577 కోట్ు
ల ), నీరు
(సంవ్త్సర్భన్నకర రూ.51 కోట్ు
ల ) మర్చయు అన్ని వలుప్లి మౌలిక సదుప్భయాల
కలపనకు సబిసడడ ఇవ్వడాన్నకర అంగీకర్చంచింది.

2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న న్నబంధ్నల అమలును
సమీక్షంచడాన్నకెై 12-03-2018 తేదీన కేందర హ ం కభరయదర్చశ న్నరవహించిన
సమావేశంలో ఆర్చధక మంతిరత్వ శ్భఖలో సముచిత్ సభీయ వ్దద సవయంభరణ
లోట్ుకు న్నధ్ుల సహాయాన్ని అందించే విష్టయాన్ని చేప్ట్టాలన్న హ ం కభరయదర్చశ
ఆదేశించారు. ఇది ఇంకభ పండంగ్ుగభ ఉంది.

అందుచేత్, అవ్శ్వష్ట ఆంధ్రప్ద


ర ేశ్ ర్భష్టభాాన్నకర కేందర ప్రభుత్వం ఈ ప్భరజెకాును వభగభధనం
చేస్ినందున సవయంభరణ లోట్ుకు న్నధిన్న సమకూర్భిలన్న కేందర ప్రభుతావన్ని
కోరడం జర్చగచంది (షడూయల్-XIII).

17
వెైజాగ్- చెన్ెైి పారిశ్ాేమిక కారిడార్ (విస్ిఐస్ి) ఏరాపట్ు.

విస్ిఐస్ిన్న అభివ్ృదిధ చేయడంలో ఏషియన్ అభివ్ృదిధ బటయంకు (ఏడబి) ఆంధ్రప్ద


ర ేశ్
ప్రభుత్వంతో భటగ్సభవమాయన్ని కలిగచవ్ునిది. జాతీయ ప్భర్చశ్భరమిక కభర్చడార్
అభివ్ృదిధ మర్చయు యాంతిరక లాభటన్నకర ట్రస్ా అమలు (ఎన్.ఐ.స్ి.డ.ఐ.ట్ి) మర్చయు
అనుభవ్ం నుండ ప్రయోజనం మర్చయు ప్రణాళ్కభ నైప్ుణయం మర్చయు
భటరత్దేశంలో ప్భర్చశ్భరమిక కభర్చడార్ల అభివ్ృదిధ మర్చయు కేందర ప్రభుత్వం నుండ
ఆర్చీక సహాయ విన్నయోగ్ం కరంర ద కూడా విస్ిఐస్ిన్న ప్ర్చశీలించాలన్న కేందర
ప్రభుతావన్ని కోరడం జర్చగచంది. ఈ విష్టయం 2017, జూన్ నుండ కేందర ప్రభుత్వం
వ్దద పండంగ్ుగభ ఉనిది. ఎన్ఐస్ిడఐట్ి దావర్భ నూట్ికర నూరు శ్భత్ం ఆర్చధక
సహాయం మంజూరుతో డఎంఐస్ి కరమంలోనే విస్ిఐస్ిన్న అభివ్ృదిధ చేయాలన్న ర్భష్టా ా
ప్రభుత్వం కోరుత్తనిది.

ప్రసు ుత్ముని విశ్భఖప్ట్ిం, విజయవభడ, తిరుప్తి విమానాశరయాలను


అంత్ర్భాతీయ ప్రమాణాలకు విసు ర్చంప్ చేయడం.

విమానాశరయాలను విసు ర్చంప్ చేయడాన్నకెై ఆంధ్రప్ద


ర ేశ్ ప్రభుత్వం విజయవభడ వ్దద
698 ఎకర్భలు మర్చయు తిరుప్తి వ్దద 723 ఎకర్భల విస్థు ర్భణన్ని భటరత్
విమానాశరయాల సంసీ కు అప్పగచంచింది. విన్నయోగభల ప్ునఃసభీప్న కొరకు
అవ్సరమైన న్నధ్ులను కూడా విడుదల చేయడమయంది. విజయవభడ, తిరుప్తి
విమానాశరయాల కొరకు కొరత్ు ట్ెర్చమనల్ను న్నర్చమంచడం జర్చగచంది. రన్వేలను
విసు ర్చంప్ చేయడం జర్చగచంది. అయతే, అంత్ర్భాతీయ కభరయకలాప్భలు ఇంకనూ
ప్భరరంభించవ్లస్ి ఉంది.

18
విజయవభడ మర్చయు తిరుప్తి నుండ అంత్ర్భాతీయ విమానాలను నడప్డాన్నకెై
ర్భష్టా ా ప్రభుత్వం వివిధ్ ఎయర్లెైనలను సంప్రదిసు ునిది. ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం నుండ
విజఎఫ్ మోడల్ కరరంద విజయవభడ నుండ స్ింగ్ప్ూర్కు అంత్ర్భాతీయ విమాన
ర్భకప్ో కలు 2018, డస్ంబరు 4 నుండ ప్భరరంభమయాయయ. ఇండగో ఎయర్లెైన్స
వభర్భన్నకర ర్ెండుసభరుల విమానాలను నడుప్ుత్తంది. తిరుప్తి విమానాశరయం నుండ
అంత్ర్భాతీయ విమానాల ర్భకప్ో కలు ప్భరరంభం కభలేదు.

ప్రసు ుత్ముని దెైవప్భక్షక ఒప్పందాలలో వభట్ిన్న చేరిడం దావర్భ విజయవభడ


మర్చయు తిరుప్తి విమానాశరయాలకు “ఫో ర్ా ఆఫ్ కభల్” హ దాను ఇవ్వమన్న
భటరత్ ప్రభుత్వ ప్ౌర విమానయాన మంతిరత్వ శ్భఖను కోరడం జర్చగచంది.

కొత్ర రెైలవవ జోన్ ఏరాపట్ు


త్దుప్ర్చ ఆంధ్రప్ద
ర ేశ్ ర్భష్టా ంా లో కొత్ు గభ ర్ెైలేవ జోన్ ను ఏర్భపట్ు చేయడాన్నకర
సంబంధించిన హామీన్న ఇప్పట్ి వ్రకు నరవేరిలేదు. విశ్భఖప్ట్ిం ప్రధాన
కేందరంగభ కొత్ు ర్ెైలేవ జోన్ ఏర్భపట్ు చేయాలన్న ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం కేందర
ప్రభుతావన్ని కోర్చంది.

ర్ెైలేవ బో రుా ఈ విష్టయాన్ని ప్ర్చశీలించడాన్నకర ఒక కమిట్ీన్న ఏర్భపట్ు చేస్ింది. ఈ


కమిట్ీ త్న న్నవేదికను సమర్చపంచింది. ఈ విష్టయం ర్ెైలేవ మంతిరత్వ శ్భఖ వ్దద
పండంగ్ులో ఉంది. ఇది చాలాకభలంగభ దశ్భబటధలప్భట్ు పండంగ్ులో ఉని ప్భత్
డమాండ్స. అందువ్లల , ఈ హామీన్న త్క్షణమే నరవేర్భిలిసన అవ్సరం ఉంది.

19
నతత్న రాజధాన్న నుండి రెైలు కన్ెకటవిట్ి నుండి రాపిడ్స రోడడు మరియు రెైలు
కన్ెకటవి
్ ట్ి ఏరాపట్ు.
నూత్న ర్భజధాన్న నుండ హైదర్భబటదుకు మర్చయు తెలంగభణలోన్న ఇత్ర
ముఖయమైన నగ్ర్భలకు ర్భపిడ్స ర్ెైల్ కనకరావిట్ీన్న ఏర్భపట్ు చేయడం కోసం చరయను
చేప్ట్ా వ్లస్ిందిగభ 2014లో కేందర ప్రభుతావన్ని ర్భష్టా ా ప్రభుత్వం కోర్చంది. 2014,
ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న విష్టయాలను ప్ర్చశీలించడాన్నకర స్థన్నయర్
ా ివ్ గేరడు (ఎన్ఎజ) అధికభరులతో కూడన కమిట్ీన్న కేందర ప్రభుత్వం
అడమన్నస్ేాట్
ఏర్భపట్ు చేస్ింది. రూప్ప ందించబడన సమగ్ర ప్భరజెకాు న్నవేదిక ర్ెైలేవ మంతిరత్వ శ్భఖ
వ్దద పండంగ్ులో ఉంది. సవ్ర్చంచబడన సమగ్ర ప్భరజెకాు న్నవేదికను 9-7-2018
తేదిన దక్షణ మధ్య ర్ెైలేవ సమర్చపంచింది.

ర్ెైలేవ బో రుా 14-6-2018 తేదీగ్ల లేఖ దావర్భ ఎరురప్భలెం-నంబూరు వ్యా


అమర్భవ్తి స్ింగచల్ లెైన్ (56.53 కర.మీ) ను ఆమోదించిందన్న ఇత్ర లింకులను
ా న్స-II, దక్షణ మధ్య ర్ెైలేవ 25-10-
త్ర్భవత్ ప్ర్చశీలిసుుందన్న చీఫ్ ఇంజనీరు, కనసా క్ష
2018 లేఖ దావర్భ తెలియజేశ్భరు. అంతేగభక, ఆమోదం కోసం సవ్ర్చంచిన సమగ్ర
ప్భరజెకాు న్నవేదికను సమర్చపంచవ్లస్ిందిగభ ర్ెైలేవను కోరడమయంది. ఆర్చీక
మంతిరత్వ శ్భఖ ఆమోదించిన రూ. 1732.56 కోట్ల సమగ్ర అంచనాను 6-7-2018
తేదీన ర్ెైలేవ బో రుాకు ప్ంప్డమయంది. మంజూరు అందాలిసవ్ుంది.

2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న అంశ్భల అమలును
సమీక్షంచేందుకు 12-3-2018 తేదీన కేందర హ ం శ్భఖ కభరయదర్చశ న్నరవహించిన
సమావేశంలో రూ.40,000 కోట్ల విలువ్గ్ల ప్భరజెకాులు ప్ర్చశీలనలో ఉనాియన్న,
ఇందులో ఆంధ్రప్ద
ర ేశ్ మర్చయు తెలంగభణలో ర్ెైలు కనకరావిట్ీన్న మరుగ్ుప్ర్చచే అనేక

20
ప్భరజెకాులు చేర్చవ్ునాియ. చరిల త్ర్భవత్ మరుగెైన కనకావిట్ీతో ఆంధ్రప్ద
ర ేశ్
ప్రయోజనం ప్ప ందుత్తందన్న హ ం శ్భఖ కభరయదర్చశ తెలియజేశ్భరు. ర్ెైలేవ మంతిరత్వ
శ్భఖచే న్నర్చధష్టా సమయంలోప్ల ప్న్నన్న ప్ూర్చు చేయాలన్న ఆదేశించారు.

రోడడు అనుసంధానం :

ర ేశ్ ప్రభుత్వం 25-08-2014 తేదీన నూత్న ర్భజధాన్న నుండ హైదర్భబటద్


ఆంధ్రప్ద
కు మర్చయు తెలంగభణలోన్న ఇత్ర నగ్ర్భలకు వేగ్వ్ంత్మైన ర్ోడుా
అనుసంధానత్ను ఏర్భపట్ుచేయడాన్నకర చరయ తీసుకోవ్లస్ిందిగభ కేందర ప్రభుతావన్ని
కోరడమయంది. ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం 5 ప్భరజెకాులను ప్రతిప్భదించింది. ఐదు
ప్భరజెకాులలో ర్ెండు సవివ్ర ప్భరజెకాు న్నవేదిక దశలో ఉనాియ.
1. హైదర్భబటద్ – సూర్భయపేట్ – కోదాడ – నందిగభమ –
విజయవభడ/అమర్భవ్తి (ఎన్.హచ్-65) – 275 కర.మీ.
2. హైదర్భబటద్ – నాగభరుాన సభగ్ర్ – మాచరల (ఎన్.హచ్-565 దావర్భ వ్ర్చుంప్ు)-
ర్ెంట్ చింత్ల – దాచేప్లిల -పిడుగ్ుర్భళల -సతెు నప్లిల -పేర్ేచరల -గ్ుంట్ూరు-అమర్భవ్తి-
290 కర.మీ.
3. అమర్భవ్తి/విజయవభడ – ఇబరహంప్ట్ిం – తిరువ్ూరు – భదారచలం -
జగ్దల్ ప్ూర్ (ఎన్.హచ్-30) – 171 కర.మీ. భదారచలం వ్రకు
4. అనంత్ప్ురం – అమర్భవ్తి ఎక్సస పరస్ వే (గీన్
ర ఫథలా ు ఎక్సస పరస్ వే)
5. అమర్భవ్తి అవ్ుట్ర్ ర్చంగ్ ర్ోడ్స – 180 కర.మీ.

ర్భజధాన్న అమర్భవ్తికర వేగ్వ్ంత్మైన ర్ెైలు మర్చయు ర్ోడుా అనుసంధానత్ను


సమకూరుసభుమనే హామిన్న శీఘరగ్తిన ప్ూర్చు చేయాలన్న ర్భష్టా ా ప్రభుత్వం కోర్చంది.

21
విశ్ాఖప్ట్ిం, విజయవాడలో మెట్రర రెైలు సదుపాయం ఏరాపట్ు :
విజయవభడ, విశ్భఖప్ట్ింల కోసం ఆంధ్రప్ద
ర ేశ్ సమర్చపంచిన సవివ్ర
ప్భరజెకాు న్నవేదికలను 2015 లో సూత్రప్భరయ ఆమోదాన్ని ఇవ్వడమయంది.
అయతే, ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుతావన్ని 2017 కొత్ు మట్రర విధానం కరరంద నూత్నంగభ
సవివ్ర ప్భరజెకాు న్నవేదికలను తిర్చగచ సమర్చపంచాలన్న కోరడమయంది. 2017 కొత్ు
మట్రర విధానం కరంర ద ప్భరజెకాు కోసం న్నధ్ుల సమీకరణ భటరం ఆంధ్రప్ద
ర ేశ్
ప్రభుత్వంపై ఉంట్ుంది. విజయవభడ, విశ్భఖప్ట్ిం మట్రరప్భరజెకాులకు వ్యాబిలిట్ీ
గభయప్ ఫండంగ్ ను మర్చయు ఫభస్ా ట్టరక్స ఆమోదాలను ఇవభవలన్న ర్భష్టా ా ప్రభుత్వం
కోర్చంది.

డి. షడతయలు IX – ప్రభుత్వ కంపనీలు, సంసీ లు


• షడూయలు IX లో 89 సంసీ లను జాబితాప్రిడమయంది.
• విభజనపై స్ిఫభరసులను చేయడాన్నకర శీరమతి షథలాబీడే అధ్వరయంలో
న్నప్ుణుల కమిట్ీన్న ఏర్భపట్ు చేయడమయంది.
• తెలంగభణా ప్రభుత్వం సమమతితో విభజన కోసం స్ిఫభరసులను చేయడాన్నకర
షడూయలుIX లో చేరిన్న మర్ో ర్ెండు ర్భష్టా ా సభీయ సంసీ లను న్నప్ుణుల
కమిట్ీకర అప్పగచంచడమయంది. శీరమతి షథలాబీడే కమీట్ీ కభలప్ర్చమితిన్న
2018 డస్ంబరు 31 వ్రకు ప్ప డగచంచడమయంది.
• 85 సంసీ ల ఆసుుల, అప్ుపల విభజన కోసం మర్చయు 60 సంసీ ల ఉదో యగ్ుల
విభజన కోసం న్నప్ుణుల కమిట్ీ స్ిఫభరసులను ఇచిింది. ఈ 60 లో
న్నప్ుణుల కమిట్ీ స్ిఫభరసులను ఆమోదిసు ూ 41 సంసీ ల విష్టయంలో
ఆసుులు, అప్ుపలు, ఉదో యగ్ుల విభజన కోసం ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం
ఉత్ు రువ్ులను జార్ీ చేస్ింది. తెలంగభణ ప్రభుతావన్ని సమమతిన్న

22
తెలియజేయవ్లస్ిందిగభ కోరడమయంది. కొన్ని వ్యతాయసభలను ప్రసు భవిసూ

13 సంసీ ల స్ిఫభరసులను సవ్ర్చంచవ్లస్ిందిగభ న్నప్ుణుల కమిట్ీన్న
కోరడమయంది. మిగచలిన 6 ప్రభుత్వ సభీయలో ప్ర్చశీలనలో ఉనాియ.
• షడూయలు IX సంసీ ల ఆసుుల విలువ్ను తాతాకలికంగభ రూ.1,58,508
ల గభ విలువ్ కట్ా డమయంది.
కోట్ు
• ఏమైనప్పట్ికీ కేందర ప్రభుత్వం, తెలంగభణ ప్రభుత్వ సహాకభరం లేకప్ో వ్డం
వ్లల ఏ సంసీ ను ఇప్పట్ి వ్రకు విభజంచలేదు.

ఇ) షడతయలు – x – రాష్టటా సంసీ లు


• షడూయలు – x లో 142 సంసీ లు ఉనాియ.
• 2015 లోన్న ఎస్.ఎల్.పి (స్ి) నం 14705-14706 దావర్భ
ఉత్పనిమయన స్ివిలు అపథలు నం.3019-3021 / 2016 లో
18.03.2016 తేదీన గౌరవ్ సుపథరం కోరుా జనాభట ప్భరతిప్దికన షడూయలు –
x సంసీ ల ఆసుులను, అప్ుపలను విభజంచాలన్న ఆదేశించింది.
• 18-04-2017 తేదీగ్ల కేందర ప్రభుత్వ అదనప్ు కభరయదర్చశ (ఎల్.డబు
ల ు.ఇ)
ఇత్ర విష్టయాల తోప్భట్ుగభ భూమి, సోా ర్స, వ్సుువ్ులు, ఇత్ర సరుకులు
మొదలగ్ు వభట్ి స్ిీర, చర్భసుులన్నింట్ిన్న 2014, ఆంధ్రప్రదేశ్ ప్ునర్
వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న 48 (4) విభటగ్ం తోప్భట్ు 48 (1) విభటగ్ంలోన్న
న్నబంధ్నల దృష్టభాు ప్భరంత్ం ప్భరతిప్దికన ప్ంచాలన్న న్నరణయంచారు.
• పై ఉత్ు రువ్ు 18.03.2016 తేదీగ్ల ఎస్.ఎల్.పి (స్ి) నం.14705-14706
దావర్భ ఉత్పనిమయన స్ివిల్ అపథలు నం.3019-3021/2016 లో
గౌరవ్ భటరత్ సుపథరంకోరుా తీరుపకు అనుగ్ుణంగభ లేనందున, దాన్న
ఉత్ు రువ్ును ఉప్సంహర్చంచుకొన్న సుపథరంకోరుా ఉత్ు రువ్ులకు

23
అనుగ్ుణంగభ తాజా ఉత్ు రువ్ును జార్ీచేయాలన్న కేందర ప్రభుతావన్నకర
ర ేశ్ ప్రభుత్వం లేఖ వభరస్ింది. ఈ విష్టయం కేందర ప్రభుత్వం వ్దద
ఆంధ్రప్ద
పండంగ్ులో ఉంది.
• కేందర ప్రభుత్వం నుండ సపందనలేనందున, కేందర ప్రభుత్వ ఉత్ు రువ్ులను
సవభలు చేసు ూ హైకోరుాలో ఏ.పి.ఎస్.స్ి.హచ్.ఇ 2018లోన్న డబు
ల ుపి నం.
34949ను దాఖలు చేస్ింది.
• షడూయలు X ఆసుుల విలువ్ను తాతాకలికంగభ రూ.38,772.85 కోట్ు
ల గభ
లెకకకట్ా డమయంది.
• కేందర ప్రభుత్వం, తెలంగభణా ప్రభుత్వ సహకభరం లేక ప్ో వ్డం వ్లల 142
ర్భష్టా ా సంసీ ల విభజన అంశం ఇప్పట్ికే ప్ర్చష్టభకరం కభకుండానే ఉంది.


(ఎఫ్) షడతయలు –XI – నదీ యలజమలనయ మండళ్ల
• కృష్టభణనది యాజమానయ మండలి, గోదావ్ర్చ నదీ యాజమానయ మండలి
అధికభర ప్ర్చధికర సంబంధించి కేందర ప్రభుత్వం ఇంకభ ప్రకట్నను జార్ీ
చేయలేదు.
• ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ం న్నబంధ్నలకనుగ్ుణంగభ ప్రసు ుత్ం
తెలంగభణ ర్భష్టా ంా లో ఉని కృష్టభణనదీ యాజమానయ మండలి ప్రధాన
ర ేశ్ కు త్రలించాలిసవ్ుంది.
కభర్భయలయాన్ని ఆంధ్రప్ద
• కృష్టభణ నదీ యాజమానయ మండలి మర్చయు గోదావ్ర్చ నదీ యాజమానయ
మండలికర కేందర ప్భర్చశ్భరమిక భదరతాదళం సహాయన్ని సమకూరిలేదు.

జ) కొత్ు ఢల్టల లోన్న ఏపి భవ్న్ ఆసుుల విభజన

24
• ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం న్నరంత్రం ప్రయతిిసుునిప్పట్ికీ కొత్ు ఢల్టల లోన్న ఏపి
భవ్న్ ఆసుుల ప్ంప్కభన్నకర సంబంధించిన అంశం 4 సంవ్త్సర్భలుగభ
ప్ర్చష్టభకరం కభకుండా ఉంది. ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ం, 2014
లోన్న విభటగ్ం – 66 కరంర ద కొత్ు ఢల్టల లోన్న ఆసుులు మర్చయు అప్ుపల విభటగ్
న్నరణయం అంశంతో సహా పండంగ్ు అంశ్భల ప్ర్చష్టభకరం కోసం 11-05-2017
తేదీగ్ల డ.ఓ.లేఖ నం. 4052/జఎడ/ఎస్.ఆర్/2015 దావర్భ ఆంధ్రప్ద
ర ేశ్
ప్రధాన కభరయదర్చశ కేందర ప్రభుతావన్నకర ప్ంప్భరు. 22-09-2017 తేదీన ర్ెండు
ర్భష్టభాాల దావర్భ ఒక సంయుకు సంఘాన్ని ఏర్భపట్ు చేయడమయంది. ఆసుుల
విభజనకు ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం, తెలంగభణ ప్రభుత్వం సమక్షంలో ర్ెండు
ఐచిికభలను ఉంచింది. ర్ెండు ఐచిికభలపై అభిప్భరయాలు తెలప్వ్లస్ిందిగభ
19-03-2018 మర్చయు 15-06-2018 తేదీలలో కేందర ప్రభుత్వం కూడా
తెలంగభణా ప్రభుతావన్ని కోర్చంది. ఈ అంశం ఇంకభ ప్ర్చష్టభకరం కభకుండానే
ఉంది.

7. ప్నుి విధింప్ు అంశ్ాలలో వ్యతాయసాన్ని తొలగించడం :


ప్నుి విధింప్ు అంశ్భలకు సంబంధించి (ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ
చట్ా ంలోన్న విభటగభలు 50, 51 మర్చయు 56) ప్ూరవప్ు ప్ునర్ వ్యవ్స్థీకరణ
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ం – 2014 లో
చట్టాలలో కొత్ు వ్యతాయసభన్ని ఆంధ్రప్ద
చేర్భిరు. వ్యతాయసభన్ని సర్చదిదద ేందుకు సంబంధిత్ న్నబంధ్నలను
ర ేశ్ ప్రభుత్వం కేందర ప్రభుతావన్ని కోర్చంది. ఈ
సవ్ర్చంచవ్లస్ిందిగభ ఆంధ్రప్ద
విష్టయంలో చరయ ఇంకభ పండంగ్ులోనే ఉంది. చట్టాన్నకర సత్వరమే సవ్రణ
చేయనట్ల యతే, ర్భష్టభాాన్నకర రూ.3820 కోట్ల నష్టా ం ఏరపడుత్తంది. అదే సమయంలో
ఈ అంశ్భన్ని కేందర ప్రభుత్వం సూచించినట్ు
ల గభ తెలంగభణ ప్రభుత్వం దృషిాకర

25
తేవ్డమయంది. సూత్రం ఏకరూప్తో సూపర్చున్న దృషిాలో ఉంచుకున్న ఈ అంశ్భన్ని
ప్ర్చష్టకర్చంచేందుకు తెలంగభణ ప్రభుత్వం అంగీకర్చంచలేదు. చట్టాన్ని సవ్ర్చంచాలన్న
లేదా ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వ నష్టభాన్ని ప్ూర్చంచాలన్న కోరుత్ూ కేందర ప్రభుతావన్నకర ఈ
అంశ్భన్ని న్నవేదించడమయంది.

8. విభాగం – 66 క్ంే ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రసర ావ్న :


9వ్ షడూయలు సంసీ లు, 10 వ్ షడూయలు సంసీ లు, చట్ా ంలో ఎకకడా పేర్పకనన్న
సంసీ ల ఆసుులు మర్చయు అప్ుపల విభటగ్ న్నరణయం, కొత్ు ఢల్టల లోన్న ఏపి భవ్న్
ఆసుుల విభటగ్ న్నరణయం మర్చయు విభటగ్ం – 50, 51 మర్చయు 56 లలో
ప్ప ందుప్రచినట్ు
ల గభ ప్నుి విధింప్ు అంశ్భలలో వ్యతాయసభన్ని సర్చదిదదడం గ్ుర్చంచి
11-05-2017 తేదీగ్ల ప్రధాన కభరయదర్చశ డ.ఓ. లేఖ నం.
4052/జఎడ/ఎస్.ఆర్/2015 దావర్భ ఒక ప్రసు భవ్న చేయడమయంది. త్దుప్ర్చ
స్ింగ్ర్ేణి కభలర్ీలకు చెందిన ఆసుుల విభటగ్ న్నరణయం గ్ుర్చంచి 30-5-2017 తేదీగ్ల
ప్రధాన కభరయదర్చశ డ.ఓ లేఖ నం. 4052/జఎడ/ఎస్.ఆర్/2015 దావర్భ మర్పక
ప్రసు భవ్న చేయడమయంది. విభటగ్ం-66 కరంర ద చేస్ిన ప్రసు భవ్న గ్ుర్చంచి సత్వర చరయ
తీసుకోవ్లస్ిందిగభ కేందర ప్రభుతావన్ని కోరడమయంది.

9. ప్రధానమంతిర హామీలు – ప్రతేయక కరట్గిరీ హో దాతో సహా అమలు స్ిీతి :


అప్పట్ి ప్రధాన మంతిర 20-2-2014 తేదీన ర్భజయసభలో ఆరు హామీలు ఇచాిరు.
• ప్ూర్చుగభ అమలు ప్రచినవి - 0
• ప్భక్షకంగభ అమలుప్రచినవి - 5 (ప్నుి ప్ో ర తాసహకభలు ; ప్రతేయక
అభివ్ృదిధ ప్భయకేజీ ; ప్ో లవ్రం ; స్ిబుంది, ఆసుులు మర్చయు అప్ుపలు ప్ంపిణీ
; వ్నరుల అంత్రం).

26
• అమలు ప్రచన్నవి - 1 (ప్రతేయక కేట్గచర్ీ హ దా)

ప్రతేయక కరట్గిరీ హో దా (ఎస్.స్ి.ఎస్)


“కేందర సహాయం న్నమిత్ు ం నాలుగ్ు ర్భయలస్థమ జలాలలు మర్చయు మూడు ఉత్ు ర
కొసభుంధ్ర జలాలలతో సహా 13 జలాలలతో కూడన కొత్ు గభ ఏరపడే ఆంధ్రప్ద
ర ేశ్ ర్భష్టభాాన్నకర
“ప్రతేయక కేట్గచర్ీ హ దా” అందించడమవ్ుత్తందన్న, ఇది ర్భష్టా ా ఆర్చీక వ్నరులను
ప్ట్ిష్టా ప్ునాదిపై ఉంచుత్తందన్న” గౌరవ్ ప్రధాన మంతిరగభరు 20-2-2014 తేదీన
ర్భజయసభలో హామీ ఇచాిరు.
2014, మార్చిలో ప్రతేయక కేట్గచర్ీ హ దా కోసం కేందర మంతిరమండలి తీర్భమనం జార్ీ
చేస్ింది. ఆంధ్రప్ద
ర ేశ్ కు ప్రతేయక కేట్గచర్ీ హ దా ప్ప ందేందుకు ర్భష్టా ా ప్రభుత్వం చాలా
ఒతిు డ చేస్ిన మీదట్, కేందర ప్రభుత్వం 8-9-2016 తేదీన ఆంధ్రప్ద
ర ేశ్ కు ప్రతేయక
ఆర్చీక సహాయ చరయను ప్రకట్ించింది. “ 14వ్ ఆర్చీక సంఘం స్ిఫభరసులను
అనుసర్చంచి, ప్రతేయక కేట్గచర్ీ హ దా అమలులో లేదన్న అయతే, ఆంధ్రప్ద
ర ేశ్
ప్రభుతావన్నకర 5 సంవ్త్సర్భల ప్భట్ు ప్రతేయక ఆర్చీక సహాయన్ని అందించడాన్నకర కేందర
ప్రభుత్వం అంగీకర్చంచిందన్న, 20-2-2014 తేదీన అప్పట్ి ప్రధాన మంతిర ప్రకట్నలో
ల గభ ఈ సంవ్త్సర్భలలో అంట్ే, 2015-16 నుండ 2019-20 వ్రకు
ఉదేదశించినట్ు
ర్భష్టా ంా ప్ప ంది ఉనిట్ిా సహాయాన్నకర ఇది అదనప్ు కేందర వభట్టగభ ఉంట్ుందన్న ”
తెలియజేసు ూ 8-9-2016 తేదీన కేందర ప్రభుత్వ ఆర్చీక మంతిరత్వ శ్భఖ ప్తిరకభ
ప్రకట్నను జార్ీ చేస్ింది.

ర్భష్టా ంా , విభజన ఫలిత్ంగభ మర్చయు ప్భర్చశ్భరమీకరణ విష్టయంలో కూడా ర్ెవనూయ


సంభటవ్యత్ను కోలోపయనందున ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్టాన్నకర

27
సంబంధించినంత్వ్రకు చట్ా ంలోన్న చేస్ిన ప్రతి న్నబదధ త్ను నరవేరుిత్తందన్న
అప్పట్ి ప్రధాన మంతిర మనోమహన్ స్ింగ్ చేస్ిన వభగభధనాన్ని నరవేర్ేిందుకు
ఎన్.డ.ఎ ప్రభుత్వం కృషి చేసు ుందన్న ప్రభుత్వం న్నరణయంచినట్ు
ల 8-9-2016 తేదీన
కేందర ఆర్చీక శ్భఖ మంతిర శీర అరుణ్ జెైట్ీల కూడా ప్తిరకభ సమావేశంలో పేర్పకనాిరు.
కేందర మంతిరమండలి 15-3-2017 తేదీన ప్రతేయక ఆర్చీక సహాయ చరయను
ఆమోదించి, 15-3-2017 తేదీన పరస్ ఇనఫర్ేమష్టన్ బూయర్ో ప్తిరకభ ప్రకట్నను
విడుదల చేయడమయంది. అందులో “కేందర ప్రభుత్వం, ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుతావన్నకర
ప్రతేయక ఆర్చీక సహాయాన్ని అందిసు ుందన్న, కేందర ప్రతిప్భదిత్ ప్థకభల (స్ి.ఎస్.ఎస్)
న్నధ్ుల సమీకరణ కేందరం మర్చయు ర్భష్టా ంా మధ్య 90 : 10 దామాష్టభలో
ప్ంచుకునిట్ల యతే 2015-16 నుండ 2019-20 వ్రకు గ్ల సంవ్త్సర్భలలో
ర్భష్టా ంా అందుకున్న ఉనిట్ిా సహాయాన్నకర ఇది అదనప్ు కేందర వభట్టగభ ఉంట్ుందన్న”
తెలియజేయడమయంది.

అయతే, కేందర ప్రభుత్వ ఆర్చీక మంతిరత్వ శ్భఖ 8-9-2016 తేదీన విడుదల చేస్ిన
ప్తిరకభ ప్రకట్నలో ర్భజయసభలో అప్పట్ి ప్రధాన మంతిర 20-2-2014 తేదీన చేస్ిన
ల గభ అంట్ే, కేందర ప్రతిప్భదిత్ ప్థకభలు (స్ి.ఎస్.ఎస్)
ప్రకట్నలో ఉదేదశించినట్ు
మర్చయు విదేశీ సహాయ ప్భరజెకాులు (ఇఎపిలు) ర్ెండంట్ికీ 90 శ్భత్ం గభరంట్ు
మర్చయు ప్భర్చశ్భరమిక ప్ో ర తాసహకభల చపప్ుపన ఆర్చీక సహాయాన్ని వ్ర్చుంప్చేస్ింది.
15-3-2017 తేదీ నాట్ి మంతిరమండలి తీర్భమనం దాన్నన్న స్ి.ఎస్.ఎస్ కు మాత్రమే
ప్ర్చమిత్ం చేస్ింది. అందువ్లల కేందర మంతిరమండలి 8-9-2016 తేదీ నాట్ి
ప్ూరవప్ు ప్రకట్నను న్నర్ీవరయం చేస్ింది.

28
14వ్ ఆర్చీక సంఘం స్ిఫభరసుల అవ్ర్ోధాలను ఉదహర్చసు ూ ఎస్.స్ి.ఎస్ లోన్న అన్ని
అంశ్భలు ఎస్.ఎ.ఎంలో అందుబటట్ులో ఉంట్టయన్న తెలియజేసు ూ ప్రతేయక సహాయ
చరయను (ఎస్.ఎ.ఎం) కేందర ఆర్చీక శ్భఖ మంతిర ప్రకట్ించారు. జ.ఎస్.ట్ి ప్రవేశ పట్ిాన
త్రువభత్ ఎస్.స్ి.ఎస్ ర్భష్టభాాలకు ఇచేి సహాయం, ప్ో ర తాసహకభలు ముర్చగచ
ప్ో తాయన్న ర్భష్టా ా ప్రభుతావన్నకర తెలియజేశ్భరు. ఇత్ర కేట్గచర్ీ ర్భష్టభాాలతో (ఈశ్భనయ,
కొండ ర్భష్టభాాలు) సమానంగభ కేందర ప్రభుత్వం వభసు వ్ సూఫర్చుతో ఎస్.ఎ.ఎంను
ర ేశ్ ప్రభుత్వం ఆశించింది.
అమలుప్రిడమవ్ుత్తందన్న ఆంధ్రప్ద

ఏమైనప్పట్ిక,ీ 2017, ఆగ్ష్టత


ా లో ప్రతేయక కేట్గచర్ీ హబ్ ర్భష్టభాాలకు కేందర సహాయ
చరయలు, ప్ో ర తాసహకభలను కేందర ప్రభుత్వం విసు ర్చంప్చేస్ింది. 2018, మార్చిలో
ఈశ్భనయ ర్భష్టభాాలకు ఒక నూత్న ప్భర్చశ్భరమిక ప్ో ర తాసహక ప్భయకేజన్న ఇవ్వడమయంది.
దాన్నన్న ఆంధ్రప్ద
ర ేశ్ ర్భష్టభాాన్నకర విసు ర్చంప్చేయలేదు.

మంతిరమండలి 2017, మార్చిలో ఆంధ్రప్ద


ర ేశ్ కు ఎస్ఏఎంను మంజూరు
చేయడాన్నకర ఆమోదం తెలిపింది. మొదట్రల, ఎస్ఏఎంను అందివ్వడం కోసం కేందర
ప్రభుత్వం ఇఏపి యంతారంగభన్ని సూచించింది. అయతే, ఎట్ువ్ంట్ి ఉత్ు రువ్ులను
జార్ీ చేయలేదు. కనీసం నాబటరుా/హడో క/బటయంకుల దావర్భ ఎస్ఏఎం
ర ేశ్ ప్రభుత్వం అభయర్చీంచింది. కభనీ, కేందర ప్రభుత్వం
సమకూరిమన్న ఆంధ్రప్ద
ఎస్.పి.వి ఏర్భపట్ు చేయాలన్న ప్రతిప్భదించి, అప్ుప భటర్భన్ని ర్భష్టా ంా పై పట్ిాంది. ఈ
తేదీ వ్రకు ఎట్ువ్ంట్ి వభరత్ప్ూరవక సమాచార్భన్ని ఇవ్వలేదు.
ఎస్.స్ి.ఎస్ ర్భష్టభాాలకు కేందర సహాయాన్ని అందివ్వడాన్నకర, ఎస్.పి.వి ఏర్భపట్ును
ర ేశ్ విష్టయంలో ఎస్.పి.వి కోసం ప్ట్ుాబట్ా డమవ్ుత్తనిది.
కోరలేదు. కభగభ ఆంధ్రప్ద

29
ఆంధ్రప్ద
ర ేశ్ ర్భష్టా ంా లో ప్భర్చశ్భరమికీకరణను ఆర్చీక వ్ృదిధన్న ప్ో ర త్సహించేందుకు
ప్ూరవప్ు ప్రతేయక కేట్గచర్ీ ర్భష్టభాాలకు అందించిన ప్రతేయక ప్రయోజనం మాదిర్చగభ
ఎస్.జ.ఎస్.ట్ి & ఐ.జ.ఎస్.ట్ి న్న ర్చఫండ్స చేయడం కోసం ప్ర్చహార యంతారంగ్ం
అలాగే ప్భర్చశ్భరమికీకరణ కోసం అవ్సరమైన ఆర్చీకప్రమైన ప్ో ర తాసహకభలను
ఆంధ్రప్ద
ర ేశ్ కు అందించవ్చిన్న కూడా గౌరవ్ ముఖయమంతిరగభరు కేందర ప్రభుత్వ
ర ల శ్భఖ మంతిరన్న 28-02-2018 తేదీన అభయర్చీంచారు.
వభణిజయ, ప్ర్చశమ

2020, మార్చి వ్రకు రూ.3,000 కోట్ల ఆర్చీక వ్యయంతో 2017 ఈశ్భనయ


ప్భర్చశ్భరమికభభివ్ృదిధ ప్థకభన్ని (ఎన్ఇఐడఎస్) 21-03-2018 తేదీన కేందర
మంతిరమండలి ఆమోదించింది. ఎన్ఇఐడఎస్ అనేది అత్యధిక వ్యయంతో
మునుప్ట్ి ర్ెండు ప్థకభల కరంర ద వ్ర్చుంప్ చేస్ిన ప్ో ర తాసహకభల సమేమళనం. ఈ
ప్థకం కరరంద, స్ికరకంతో సహా ఈశ్భనయ ర్భష్టభాాలలో ఏర్భపట్ు చేస్ిన కొత్ు ప్భర్చశ్భరమక
యూన్నట్ల కు ఈ కరంర ది ప్ో ర తాసహకభలను అందించబడతాయ.
• ప్రప్తి ప్ప ందడాన్నకర కేందర మూలధ్న పట్ుాబడ ప్ో ర తాసహకం (స్ిస్ిఐఐఏస్ి)
• కేందర వ్డడా ప్ో ర తాసహకం (స్ిఐఐ)
• కేందర సమగ్ర బీమా ప్ో ర తాసహకం (స్ిస్ిఐఐ)
• సరుకులు, స్ేవ్ల ప్నుి (జ.ఎస్.ట్ి) ర్ీయంబర్స మంట్.
• ఆదాయప్నుి (ఐట్ి) ర్ీయంబర్స మంట్.
• రవభణా ప్ో ర తాసహకం (ట్ిఐ)
• ఉప్భధి ప్ో ర తాసహకం (ఇఐ)

30
ఏ ర్భష్టభాాన్నకర ప్రతేయక కేట్గచర్ీ హ దాను స్ిఫభరసు చేయడంలో ఆర్చీక సంఘాన్నకర
ఎట్ువ్ంట్ి ప్భత్ర లేదన్న 14వ్ ఆర్చీక సంఘం అధ్యక్షుడు అయన శీర వై.వి. ర్ెడా 8-1-
2017 తేదీన తెలియజేశ్భరు.

ర్భష్టభాాలకు ప్రతేయక కేట్గచర్ీ హ దాను ఇవ్వకప్ో వ్డాన్నకర సంబంధించి 14వ్ ఆర్చీక


సంఘాన్ని న్నందించేందుకు అది త్ప్ుపదార్చ ప్ట్ిాసు ునిదన్న మర్చయు ప్రతేయక కేట్గచర్ీ
హ దా అపేక్షణీయత్ అంశ్భన్ని గభనీ, ప్రతేయక కేట్గచర్ీ హ దా గ్ుర్చంచిగభనీ ఎఫ్ఎఫ్ఎస్
త్న న్నవేదికలో ఎకకడా పేర్పకనలేదన్న 14వ్ ఆర్చీక సంఘం సభుయలు శీర ఎం.
గోవిందర్భవ్ు 11-3-2018 తేదీన తెలియజేశ్భరు.

11-10-2018 తేదీన ఆంధ్రప్ద


ర ేశ్ సచివభలయం, వలగ్ప్ూడలో ఆంధ్రప్ద
ర ేశ్
ప్రభుత్వంతో జర్చపిన చరిలలో ప్రతేయక హ దా అంశం 15వ్ ఆర్చీక సంఘం ప్ర్చధి
కరంర దకు ర్భదన్న 15వ్ ఆర్చీక సంఘం సపష్టా ంగభ పేర్పకన్నంది.
కేందర ప్రభుత్వం మాట్ల డుత్తనిట్ు
ల గభ స్పష్టల్ ప్రపస్ వహికల్ కు సంబంధించి
ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుతావన్నకర ఎట్ువ్ంట్ి సమాచారం అందలేదు. ఈ విష్టయంలో
న్నరవహణ మారగ దరశకభలు ఏవీ జార్ీ కభలేదు.

ఈ నేప్ధ్యంలో మర్చయు ప్రసు ుత్ముని 11 ప్రతేయక కేట్గచర్చ ర్భష్టభాాలకు ప్రతేయక హ దా


కరంర ద ప్రయోజనాలను కొనసభగచంచినందున 10 సంవ్త్సర్భలప్భట్ు ఆంధ్రప్ద
ర ేశ్ కు
ప్రతేయక హ దాను ఇచేి బటధ్యత్ కేందర ప్రభుత్వంపై ఉంది.

వ్నరుల వ్యతాయసం [విభాగం-46(2)]


మునుప్ట్ి ప్రధానమంతిరగభరు 20-2-2014 తేదీన ర్భజయసభ ఇచిిన హామీ ప్రకభరం
మొదట్ి సంవ్త్సరం నుండ ప్రతేయకరంచి ఆవిర్భావ్ తేదీ మర్చయు కేందర ప్రభుత్వం

31
14వ్ ఆర్చీక సంఘం స్ిఫభరసులను ఆమోదించిన తేది మధ్యగ్ల కభలం నుండ
ర ేశ్ ర్భష్టా ంా లో వ్నరుల వ్యతాయసభన్ని 2014-15 సంవ్త్సరప్ు
నూత్న ఆంధ్రప్ద
ర్ెగ్ుయలర్ కేందర బడెాట్ లో సర్చచేయాలిసవ్ుంది.

రూ. 13,775.76 కోట్ల ర్ెవనూయ లోట్ును సూచిసూ


ు 2014-15 ఆర్చీక సంవ్త్సర్భన్నకర
భటరత్ కంప్ోా ా లరు మర్చయు ఆడట్ర్ జనరలు (కభగ్) ఆడట్ చేస్ిన ఆర్చీక లెకకలను
సమకూర్భిరు. 2014-15 సంవ్త్సర్భన్నకర కేందర ప్రభుత్వం నుండ అందిన రూ.
2,303 కోట్ల గభరంట్ును మినహాయంచిన త్ర్భవత్ మొత్ు ంఇది. అందువ్లల , మొత్ు ం
ర్ెవనూయ లోట్ు రూ. 16,078.76 కోట్ు
ల అయంది.

వ్నరుల వ్యతాయసం న్నమిత్ు ం కేందర ప్రభుత్వం ఇప్పట్ివ్రకు రూ. 3979.50 కోట్ు



విడుదల చేస్ింది (2014-15 లో రూ. 2303 కోట్ు
ల , 2015-16లో రూ. 500 కోట్ు
ల ,
2016-17లో రూ. 1,176.50 కోట్ు
ల ).
2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలో 2014-15 సంవ్త్సర్భన్నకర వ్నరుల
వ్యతాయసభన్నకర సంబంధించిన న్నబదధ త్లను ఆ సంవ్త్సరప్ు ప్భరమాణీకృత్ వ్యయం
ల 08-09-2016 తేదీన కేందర ప్రభుత్వం ప్రకట్ించింది.
ప్భరతిప్దికన నరవేరుసుునిట్ు
కొన్ని పింఛను ప్థకభలకు సంబంధించిన అంకెలను బట్ిా త్దుప్ర్చ సరుధబటట్ుకు
లోబడ వ్నరుల వ్యతాయసభన్ని తాతాకలికంగభ గ్ణించడమయంది. అంతేగభక
రూ.3,979.50 కోట్ల మొత్ు ం మేరకు వ్నరుల వ్యతాయస ప్ర్చహారం కొంత్భటగభన్ని
చెలిలంచడమయందన్న మర్చయు మిగ్తా మొతాున్ని వభర్చషక వభయదాలతో
చెలిలంచడమవ్ుత్తనిదన్న తెలియజేయడమయంది.

రూ. 138.39 కోట్ల మొతాున్ని ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసు భమన్న వభట్ిన్న కొత్ు
ప్థకభలుగభ ప్ర్చగ్ణిసు ూ ర్భష్టా ా చేస్ిన కొంత్ వ్యయాన్ని న్నర్భకర్చంచిన త్ర్భవత్ ఈ

32
మొతాున్ని లెకకగ్ట్ా డమయందన్న ముఖయమంతిరగభర్చకర కేందర ఆర్చీక శ్భఖ మంతిరగభరు
04-5-2017 తేదీన తెలియజేశ్భరు. అంతేగభక, పి.ఆర్.స్ి బకభయలను
ప్ర్చగ్ణనలోకర తీసుకోలేమన్న కూడా తెలియజేశ్భరు.

ఆర్చీక మంతిరత్వ శ్భఖ కభరయదర్చశ (వ్యయం)తో 07-02-2018 తేదీన ఆంధ్రప్ద


ర ేశ్
ప్రభుత్వ అధికభరుల బృందం చరిలు జర్చపి న్నర్భకర్చంచిన వ్యయాన్ని
ప్ర్చశీలించేందుకు కభరణాలను వివ్ర్చంచి స్ి &ఎజ ధ్ృవీకర్చంచినట్ు
ల గభ
రూ.16,078.76 కోట్ల కెలయంను అనుమతించాలన్న కోర్చంది. 2014-15 లో పదద
సంఖయలో బిలులలను చెలిలంచలేదన్న మర్చయు న్నధ్ుల కొరత్ వ్లల పి.ఆర్.స్ి
బకభయలు చెలిలంచలేదన్న పేర్పకన్నంది. 31-3-2015 నాట్ికర రూ.3194 కోట్ల ర్ెవనూయ
బిలులలు పండంగ్ులో ఉనాియ. 02-06-2014 నుండ 31-03-2015 వ్రకు గ్ల
ల .
కభలాన్నకర చెలిలంచాలిసన వేత్న సవ్రణ సంఘం బకభయలు రూ.3920 కోట్ు

2015-16 సంవ్త్సర్భన్నకర 14వ్ ఆర్చీక సంఘం సూచించిన లోట్ు ప్భరతిప్దికన


ర్ెవనూయ లోట్ును లెకకగ్ట్ా డమవ్ుత్తందన్న 06-03-2018 తేదీన కేందర ఆర్చీక శ్భఖ
మంతిరగభరు పేర్పకనాిరు. సదరు లోట్ును 2014-15 సంవ్త్సర్భన్నకర దామాష్టభలో
అనుమతించడమవ్ుత్తందన్న పేర్పకనాిరు.

2014-15 సంవ్త్సర్భన్నకర ప్భరమాణీకర్చంచిన వ్యయం ప్భరతిప్దికన ఆ సంవ్త్సరప్ు


వ్నరుల వ్యతాయసభన్ని భర్చంచడమవ్ుత్తందనే కేందర ప్రభుత్వ నైవభస్ిక 46(2)
విభటగ్ంలోన్న న్నబంధ్నకు మర్చయు 20-02-2014 తేదీన ర్భజయసభలో ప్రధామంతిర
ఇచిిన హామీకర విరుదద ంగభ ఉంది.

33
అంతేగభక, ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుతావన్నకర విడుదల చేస్ిన రూ.3979.50 కోట్ల మొతాున్ని
2014-15, 2015-16 మర్చయు 2016-17 సంవ్త్సర్భలలో విడుదల
చేయడమయంది. కభగభ హామీ ప్రకభరం సదరు మొతాులను 2014-15 లో విడుదల
చేయాలిసవ్ుంది.

స్ి & ఎజ ధ్ృవీకర్చంచినట్ు


ల గభ ఆవిర్భావ్ ర్ోజు మర్చయు 31-03-2015 మధ్యగ్ల
కభలాన్నకర నూత్న ఆంధ్రప్ద
ర ేశ్ యొకక వ్నరుల వ్యతాయసభనింత్ట్ిన్న కేందర
ప్రభుత్వం సమకూరుసుుందన్న 20-02-2014 తేదీన ర్భజయసభలో ప్రధాన
మంతిరగభరు ఇచిిన హామీన్న చేరుిత్ూ 2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ
చట్టాన్నకర సవ్రణ చేయాలన్న కేందర ప్రభుత్వ హ ం వ్యవ్హార్భల మంతిరత్వ శ్భఖ
యొకక ప్భరల మంట్ర్ీ సభాండంగ్ కమిట్ీన్న ర్భష్టా ా ప్రభుత్వం కోర్చంది.

10. విన్నయోగ ధ్ృవ్ప్తారలు :


2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న వివిధ్ న్నబంధ్నల కరంర ద
ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుతావన్నకర కేందర ప్రభుత్వం రూ.14,259.32 కోట్ల మొతాున్ని విడుదల
చేస్ింది. రూ.13,620.79 కోట్ల మొతాున్నకర విన్నయోగ్ ధ్ృవ్ప్తారలను
సమర్చపంచడమయంది.
11. ఆంధ్రప్రదేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ట ం 2014 అమలు కోసం ఆంధ్రప్రదేశ్
తీసుకుని చొరవ్లు
• గౌరవ్ ముఖయమంతిరగభరు 29 సభరుల నూయఢల్టల న్న సందర్చశంచి, గౌరవ్
ప్రధానమంతిర మర్చయు ఇత్ర కేందర మంత్తరలకు సవయంగభ
విజఞ ప్ు ులను అందజేశ్భరు.

34
• గౌరవ్ ముఖయమంతిరగభరు మర్చయు వివిధ్ అంశ్భలను త్వర్చత్గ్తిన
ప్ర్చష్టకర్చంచమన్న ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న వివిధ్
న్నబంధ్నల అమలు గౌరవ్ ప్రధానమంతిర మర్చయు ఇత్ర కేందర
మంత్తరలకు అనేక విజఞ ప్ు ులను చేశ్భరు.
• ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలో ఆంధ్రప్ద
ర ేశ్ కు చేస్ిన వభగభధనాలను
మర్చయు 2014, ఫిబవ్
ర ర్చ 20వ్ తేదీన ర్భజయసభలో ప్రధానమంతిరగభరు
ఇచిిన హామీలను అమలుప్ర్భిలన్న కేందర ప్రభుతావన్ని కోరుత్ూ
ఆంధ్రప్ద
ర ేశ్ శ్భసనసభ 01-09-2015, 16-03-2016, 13-
03-2018, 19-09-2018 తేదీలలో ఏకగీవ్
ర ంగభ తీర్భమనాలను చేస్ింది.
• ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలో ఆంధ్రప్ద
ర ేశ్ కు చేస్ిన వభగభధనాలను
మర్చయు 2014, ఫిబవ్
ర ర్చ 20వ్ తేదీన ర్భజయసభలో ప్రధానమంతిరగభరు
ఇచిిన హామీలను అమలుప్ర్భిలన్న కేందర ప్రభుతావన్ని కోరుత్ూ
ఆంధ్రప్ద
ర ేశ్ శ్భసనమండలిలో 03-09-2015, 16-03-2016, 16-
03-2018 తేదీలలో ఏకగీవ్
ర ంగభ తీర్భమనాలను చేస్ింది.
• ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ం కరంర ద వివిధ్ అంశ్భలను
ప్ర్చష్టకర్చంచడం కోసం అనేక కమిట్ీలను ఏర్భపట్ు చేయడమయంది.
i) షడూయలు – IX సంసీ ల ఉదో యగ్ులు, ఆసుుల విభజనను
స్ిఫభరసు చేయడాన్నకర షథలా భిడే కమిట్ీ
ii) కేట్టయంచదగ్ు ర్భష్టా ా సభీయ ఉదో యగ్ులను విభజంచడాన్నకర
కమలనాథన్ కమిట్ీ
iii) గౌరవ్ గ్వ్రిరు సమక్షంలో తెలంగభణా వభర్చతో చరిలు
జరప్డాన్నకర ణ డు, శీర కె.
శీర యనమల ర్భమకృష్టత

35
అచెినాియుడు, శీర కభలవ్ శీరన్నవభసులు గభరలతో మంత్తరల
కమిట్ీన్న ఏర్భపట్ు చేయడమయంది.
iv) కరమం త్ప్పకుండా విభజన అంశ్భలను న్నశిత్ంగభ
ప్రయవేక్షంచడాన్నకర శీర స్ి. కుట్ుంబర్భవ్ు, విస్ి, ఏ.పి.ఎస్.పి.బి,
శీర ఎస్. బటల సుబరహమణయంను, ఐ.ఎ.ఎస్. (ర్చట్ెైరా ు), కనసలెాంట్
ఎ.ఎఫ్.ఆర్.స్ి మర్చయు శీర ఎల్. పేరమ్ చందారర్ెడా , ఐఎఎస్
(ర్చట్ెైరా ు) ప్దవీర్ీతాయ జ.ఎ.డ ప్రభుత్వ ముఖయకభరయదరుశ
(ఎస్ఆర్)లతో కమిట్ీన్న ఏర్భపట్ు చేయడమయంది.
v) ర ేశ్, తెలంగభణ ర్భష్టభాాల ప్రధాన కభరయదరుశలు సమసయల
ఆంధ్రప్ద
ప్ర్చష్టభకరం కొరకు కరమం త్ప్పకుండా సమావేశమవ్ుత్తనాిరు.
• షడూయలు X సంసీ ల ఆసుులను తెలంగభణ ప్రభుత్వం
సీ ంభింప్చేస్ినప్ుడు ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం సుపథరంకోరుాలో
ఎస్.ఎల్.పిన్న దాఖలు చేస్ి, అనుకూల ఉత్ు రువ్ులు ప్ప ందింది.
• శీరమతి షథలాబిడే కమిట్ీ స్ిఫభరుసుల ఆధారంగభ ఇప్పట్ి వ్రకు
షడూయలు X సంసీ ల ఆసుులు, అప్ుపలు ఉదో యగ్ుల విభజన
కోసం 41 జ.ఓ.లను జార్ీ చేయడమయంది.
• ఆంధ్రప్ద
ర ేశ్ భవ్న్ ఆసుులను సభమరసయంగభ విభజంచడాన్నకర
ర ేశ్, తెలంగభణా అధికభరులతో ఒక ఉమమడ కమిట్ీన్న
ఆంధ్రప్ద
ఏర్భపట్ు చేయడమయంది.
• భూ సమీకరణ విధానం దావర్భ ర్భజధాన్న అభివ్ృదిధ కోసం
33000 ఎకర్భల విస్థు ర్భణన్ని సమీకర్చంచబడనది.
• కేందర ప్రభుత్వం నుండ త్గచనంత్ సహాయం లేకుండానే ర్భజధాన్న
నగ్ర్భన్నకర ఆకృత్తలు, డారయంగ్ లు అభివ్ృదిధ.

36
• ర్భజధాన్న న్నర్భమణాన్నకర ఇప్పట్ి వ్రకు ఆంధ్రప్ద
ర ేశ్ ప్రభుత్వం
రూ.6610 కోట్ల మొతాున్ని సమీకర్చంచింది. కభగభ కేందర ప్రభుత్వం
2014-17 కభలంలో రూ. 1500 కోట్ల ను మాత్రమే ఇచిింది.
• ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న 66వ్ విభటగ్ం
ఆంధ్రప్ద
ప్రకభరం ఆసుుల విభజనకు సంబంధించి అన్ని పండంగ్ు
అంశ్భలను సత్వరమే ప్ర్చష్టకర్చంచడం కోసం కేందర ప్రభుతావన్ని
కోరడం జర్చగచంది. ఈ విష్టయం కేందర ప్రభుత్వం వ్దద పండంగ్ులో
ఉంది.
• ఏపి జెన్ కో చే సరఫర్భ చేయబడన విదుయత్ కోసం ఏపి జెన్
కోకు తెలంగభణా డసకంలు రూ.5732.40 కోట్ల మొత్ు ం
బకభయప్డనప్ుడు, ఈ విష్టయాన్ని కేందర ప్రభుత్వంకు
న్నవేదించడం జర్చగచంది. ఇప్పట్ి వ్రకు ఈ విష్టయాన్ని
ప్ర్చష్టకర్చంచలేదు. ఈ విష్టయంలో ఏపి జెన్ కో హైదర్భబటదులోన్న
ర ుయనల్ లో ఒక కేసును దాఖలు చేస్ింది.
నేష్టనల్ కంపనీ లా ట్ిబ
• రూ. 1,97,280 కోట్ల విలువ్గ్ల IX షడూయలు, X షడూయలు
ర ేశ్, తెలంగభణ ర్భష్టభాాల
సంసీ ల ఆసుులు, అప్ుపలను ఆంధ్రప్ద
మధ్య ప్ంచలేదు. ఈ సంసీ ల విభజన కోసం అభయరధనను 66వ్
విభటగ్ం కరంర ద కేందర ప్రభుతావన్ని కోరడం జర్చగచంది. ఇది
పండంగ్ులో ఉంది.
• జలాల ప్రధాన కభరయసభీనంలో ప్రతి నలా ధ్రమ ప్ో ర్భట్ దీక్షను
న్నరవహించడమవ్ుత్తనిది.

37
• ఆంధ్రప్ద
ర ేశ్ ర్భష్టా ా న్నర్భమణాన్నకర ప్రజలందరూ ప్ునరంకరత్ం
కభవ్డాన్నకర ప్రతి సంవ్త్సరం జూన్ 2వ్ తేదీన నవ్ న్నర్భమణ
దీక్షను న్నరవహించడమవ్ుత్తనిది.
• ు , ఆంధ్రప్ద
ర్భష్టా ా ప్రభుత్వం సహనంతో వేచిచూసూ ర ేశ్ ప్ునర్
వ్యవ్స్థీకరణ చట్ా ం, 2014 కరంర ద వ్ర్చుంప్ు అయయయ వివిధ్ హామీలు
మర్చయు ప్రధానమంతిరగభర్చ హామీలు అమలుప్రిడం కోసం
కేందర ప్రభుత్వంతో న్నరంత్ర్భయంగభ సంప్రదింప్ులు
జరుప్ుత్తనిది. ప్రధానమంతిర, కేందర మంత్తరలు, అధికభరులతో
ముఖయమంతిర, సంబంధిత్ మంత్తరలు, అధికభరులు న్నరంత్రం
సంప్రదిసు ునాిరు.
• ప్రసు ుత్ లోక్స సభ చివ్ర్చ ప్ూర్చు బడెాట్ అయన 2018-19 బడెాట్
లో కేందర ప్రభుత్వం ఆంధ్రప్ద
ర ేశ్ గభన్న, అమర్భవ్తిన్న గభన్న, వభట్ికర
సంబంధించిన న్నధ్ుల గ్ుర్చంచిగభన్న ప్రసు భవించలేదు.
• కడప్ జలాలలో ఏకీకృత్ స్థాలు ప్భలంట్ ను నలకొలాపలన్న కోరుత్ూ
ప్భరల మంట్ు సభుయలు శీర స్ి.ఎం. రమేష్ మర్చయు ఎం.ఎల్.స్ి శీర
రవి గభరలు 11 ర్ోజుల ప్భట్ు న్నరవ్ధిక దీక్షను చేప్ట్టారు.
• తెలుగ్ుదేశం ప్భర్ీా ఎంపిలు ప్భరల మంట్ు యొకక ర్ెండు సభలలో
అందో ళనలు చేశ్భరు. కేందర ప్రభుత్వ మొండ వైఖర్చవ్లల మొత్ు ం
బడెాట్ సమావేశ్భల కభలమంతా త్తడచి పట్ుాకుప్ో యంది. కేందర
మంతిరమండలిలోన్న తెలుగ్ుదేశం ప్భర్ీా ప్రతిన్నధ్ులు వభర్చ
ప్దవ్ులకు ర్భజీనామా చేశ్భరు. తెలుగ్ుదేశం ప్భర్ీా ఎన్.డ.ఏ
త్న మదద త్తను ఉప్సంహర్చంచుకొంది. ఎన్.డ.ఏ ప్రభుత్వంపై

38
20-07-2018 తేదీన లోక్స సభలో అవిశ్భవస తీర్భమనాన్ని
ప్రతిప్భదించింది.
• లోక్స సభలో అవిశ్భవస తీర్భమనం చరిల కభలంలో మర్చయు
ర్భజయసభలో సవలపచరి సందరాంలో తెలుగ్ుదేశం ప్భర్ీా
ర ేశ్ మర్చయు త్న 5 కోట్ల ప్రజలను ఎన్.డ.ఏ
ఎంపథలు ఆంధ్రప్ద
ప్రభుత్వం ఉదేదశ ప్ూరవకంగభ మర్చయు కభవభలన్న ఉపేక్షసుుని
విష్టయాన్ని విసు ృత్ సభీయలో దేశ్భన్నకర తెలియజేస్ేట్ట్ు
ల గభ
చేయగ్లిగభరు.
• ప్రజాసభవమయంలో అధికభరం ప్రజలకు న్నహిత్మైవ్ుంట్ుంది.
ఎన్.డ.ఏ ప్రభుత్వం ఆంధ్రప్ద
ర ేశ్కు ఉదేదశప్ూరవకంగభ చేసు ుని
ర ేశ్ ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజల దృషిాకర
అనాయయాన్ని ఆంధ్రప్ద
తీసుకొన్న వళ్లలలన్న న్నరణయంచింది. ప్రజల ఆవేదనను పిరంట్
ఎలకభాన్నక్స మీడయాలు తెలియజేసు ునాియ. వివిధ్ జలాలలలో
ధ్రమ ప్ో ర్భట్ దీక్షలు, ర్భయల్టలను న్నరవహించడం మర్చయు ఇత్ర
ప్దధ త్తలలో శ్భంతియుత్ న్నరసనలను చేప్ట్ా డం దావర్భ కేందర
ప్రభుత్వం పై వ్తిు డన్న తీసుకొన్నర్భవ్డాన్నకర ప్రజా అభిప్భరయాన్ని
సమీకర్చంచడమవ్ుత్తనిది.

12. ఎన్.డి.ఎ ప్రభుత్వం రాజాయంగబది యంతారంగం/పారధికార సంసీ ల ప్ట్ల


అమరాయదను కనబరచడం.

ప్భరల మంట్ు దేశంలోనే అత్యంత్ ర్భజాయంగ్ ప్రమైన సంసీ . అప్పట్ి


ప్రధానమంతిరగభరు 20-02-2014 తేదీన ర్భజయసభ సమక్షంలో ఇచిిన

39
హామీలలో ఇప్పట్ివ్రకు కనీసం ఏ ఒకక హామీన్న ప్ూర్చుగభ అమలుప్రిలేదు.
గ్డచిన నాలుగ్ునిర సంవ్త్సర్భలుగభ ప్రతేయక కేట్గచర్ీ హ దా కోసం ప్ో ర్భట్ం
చేసు ునాిం.

మర్పక ర్భజాయంగ్బదధ ప్భరధికభర సంసీ గభ ఉని గౌరవ్ భటరత్ సుపథరంకోరుా


ఏ.పి.ఎస్.స్ి.హచ్.ఇ కేసులో షడూయలు X సంసీ ల అన్ని ఆసుులు, అప్ుపలను
జనాభట ప్భరతిప్దికన ప్ంచుకోవభలన్న సపష్టా ంగభ ఆదేశించింది. అయతే, కేందర
హ ం మంతిరత్వ శ్భఖ ప్భరంత్ం ఆధారంగభ ఆసుులను కేట్టయసూ
ు భినిమైన
ఉత్ు రువ్ులను జార్ీ చేస్ింది. ఇది సుపథరంకోరుా ప్ట్ల మోడ ప్రభుత్వం కనబర్చచిన
అమర్భయదను సూచిసుునిది.

మర్పక ర్భజాయంగ్బదధ ప్భరధికభర సంసీ అయన కంప్ోా ా లర్ ఆడట్ర్ జనరల్


2014-15 సంవ్త్సర్భన్నకర రూ.16078.76 కోట్ల ర్ెవనూయ లోట్ును సపష్టా ంగభ
ధ్ృవీకర్చంచారు. దీన్నన్న ప్ర్చగ్ణనలోకర తీసుకోకుండా, నూయఢల్టల లోన్న ఆర్చీక
మంతిరత్వ శ్భఖ అధికభరులు సర్చఅయన అధికభరం లేకుండా లోట్ును
త్గచగంచారు.

ఇత్ర ర్భజాయంగ్బదద సంసీ లెైన ఆంధ్రప్రదేశ్ శ్భసనసభ, శ్భసనప్ర్చష్టత్త


ు లు
ప్రతేయక కేట్గచర్ీ హ దాను మర్చయు ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ం 2014 లోన్న
వివిధ్ న్నబంధ్నల అమలును కోరుత్ూ తీర్భమనాలను ఆమోదించాయ.
అయతే, కేందర ప్రభుత్వం ఇప్పట్ి వ్రకు వభట్ికర సంబంధించి ఏ విధ్మైన
చరయను చేప్ట్ా లేదు.

13. ఎన్.డి.ఎ న్ెరవేరచన్న వాగాిన్ాలు

40
ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ బిలుల ఆమోదం సమయంలో, అప్పట్ి
ర్భజయసభ ప్రతిప్క్ష నాయకుడుగభ ఉని శీర అరుణ్ జెైట్ీల 10 సంవ్త్సర్భల కోసం
ప్రతేయక హ దా కోసం వభదించారు. అధికభరంలోకర వ్చాిక, ఎన్.డ.ఎ ప్రభుత్వం
360 డగీల
ర ట్ర్ి ను తీసుకొన్న, ఇప్పట్ి వ్రకు ఆంధ్రప్ద
ర ేశ్ ర్భష్టభాాన్నకర ప్రతేయక
కేట్గచర్ీ హ దాను ఇవ్వలేదు.

బిజెపి 2014, స్థమాందర మేన్నఫసోా లో యుపిఎ ప్రభుత్వంచే వభగభధనం


చేయబడన 5 సంవ్త్సర్భలకు బదులుగభ 10 సంవ్త్సర్భలకు
విసు ర్చంప్చేయడమవ్ుత్తందన్న వభగభధనం చేస్ింది. ప్రసు ుత్ం అది ప్రతేయక
కేట్గచర్ీ హ దాను ఇవ్వలేమన్న చెప్ుత్తనిది.

ర్భష్టా ా బిజెపి మేన్నఫసోా లో హామీలు ర్ెండు అంట్ే ర్ెవనూయ లోట్ు తిర్చగచ


చెలిలంప్ు మర్చయు కెబికె మర్చయు బుందేల్ ఖండ్స విధానంలో వనుకబడన
ప్భరంతాల అభివ్ృదిధ ప్భయకేజీన్న చేరిడమయంది. వభసు వభన్నకర, అప్పట్ి
ప్రధానమంతిరగభరు ర్భజయసభలో ర్భష్టభాాలలోన్న వనుకబడన ప్భరంతాలకు కెబికె
మర్చయు బుందేల్ ఖండ్స ప్భయకేజీల మాదిర్చగభ సహాయాన్ని
ఇవ్వడమవ్ుత్తందన్న ప్రకట్ించారు. బుందేల్ ఖండ్స ప్భయకేజ కరంర ద,
ఒకొకకకర్చకర వ్యయం విడుదల రూ.4115/-లు గభ ఉండగభ, ఆంధ్రప్ద
ర ేశ్ కు
సంబంధించి రూ. 428/-లుగభ ఉంది. అది మోది ప్రభుత్వం ఆంధ్రప్ద
ర ేశ్ ప్ట్ల
చూప్ుత్తని వివ్క్షత్ను తెలియప్రుసుునిది.

గౌరవ్ ప్రధానమంతిర శీర నర్ేందర మోడగభరు తిరుప్తి శీర వేంకట్ేశవరసభవమి


ప్భదాల చెంత్న న్నరవహించిన ఎన్నికల ప్రచారంలోను మర్చయు నలూ
ల రులో

41
జర్చగచన సమావేశంలోను 10 సంవ్త్సర్భలప్భట్ు ప్రతేయక కేట్గచర్ీ హ దాకు
వభగభధనం చేశ్భరు. దాన్నన్న అమలుప్రిలేదు.

ర్భష్టా ా ప్రభుత్వం ప్రతేయక కేట్గచర్ీ హ దా అంశ్భన్ని ప్రసు భవించినప్ుడు కేందర


ఆర్చీక శ్భఖ మంతిర శీర అరుణ్ జెైట్ీల 14వ్ ఆర్చీక సంఘం స్ిఫభరసుల దృష్టభాు,
ఏదేన్న ర్భష్టభాాన్నకర ప్రతేయక కేట్గచర్ీ హ దాను ఇవ్వడం సభధ్యం కభదన్న చెపిప,
ప్రతేయక సహాయ ప్భయకేజీన్న ప్రకట్ించారు. అయతే, ఇట్ీవ్లి కేందర బడెాట్ లో
ప్రతేయక కేట్గచర్ీ కరంర ద ప్రయోజనాలను ఈశ్భనయ ర్భష్టభాాలకు ఇవ్వడమయంది.
త్దావర్భ మోడ ప్రభుత్వం త్న సవంత్ ప్రకట్నను ఉలల ంఘిసు ునిది.

2014-15 సంవ్త్సర్భన్నకర వ్నరుల అంత్ర్భన్ని లెకకకట్ా డాన్నకర కేందర


ప్రభుత్వంచే న్నరణయంచబడన పింఛను ర్ేట్ల ప్రకభరం 10 నలలకు పింఛను
ల గభ ఉంది. అయతే, కేందర ప్రభుత్వం ఈ
మొత్ు ం రూ.946.90 కోట్ు
ల గభ మాత్రమే లెకకకట్ిాంది.
ప్రయోజనాన్ని రూ.93.34 కోట్ు

వనుకబడన ప్భరంతాల అభివ్ృదిద కోసం, మోడ ప్రభుత్వం 9-2-2018 తేదీన


రూ.350 కోట్ల ను విడుదల చేస్ి, త్క్షణమే ఒక వభరం లోపే అంట్ే,
15-2-2018 తేదీన న్నధ్ులను ఏకప్క్షంగభ వనకకు తీసుకొంది.

అనేకసభరుల ఆంధ్రప్రదేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ం కరంర ద వివిధ్ ప్దుదల


కోసం ఇప్పట్ి వ్రకు విడుదల చేస్ిన న్నధ్ుల కోసం విన్నమయ
ధ్ృవ్ప్తారలను సమర్చపంచలేదన్న ఆర్ోపించారు. ఈ ప్రకట్నలు త్ప్పన్న
న్నరూపిత్మయనప్ుడు, ఇవి స్థవయ ధ్ృవీకరణాలు అన్న చెప్ుత్తనాిరు.

42
వభసు వభన్నకర, నీతి ఆయోగ్ విన్నమయ ధ్ృవ్ప్తారలను ధ్ృవీకర్చంచింది.
అందుచేత్ ఈ ఆర్ోప్ణలు న్నజమయనవికభవ్ు.

ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న న్నబంధ్నల ప్ట్ల అత్యంత్
ర ేశ్, తెలంగభణ ర్భష్టభాాల మధ్య ప్ునర్
న్నరల క్షయయన్ని చూప్భరు. ఆంధ్రప్ద
వ్యవ్స్థీకరణ చట్ా ం దావర్భ ఉత్పనిమయయయ అంశ్భలు/వివభదాలను
ప్ర్చష్టకర్చంచడాన్నకర చట్ా బదద ంగభ కట్ుాబడ ఉండాలిసన మోడ ప్రభుత్వం ఒక
అంశ్భన్ని లేదా ఒక వివభదాన్ని ప్ర్చష్టకర్చంచలేదు. ఈ విష్టయంలో
ఆంధ్రప్ద
ర ేశ్ భవ్న్ విభజనే ఒక చకకట్ి ఉదాహరణ.

ర్భష్టా ంా లో ఎన్.డ.ఎ ప్రభుత్వం 11 సంసీ లకు గభను 10 సంసీ లను


నలకొలిపనప్పట్ికీ, వభరు మౌలిక సదుప్భయాలను ఏరపరచడాన్నకర చాలా
త్కుకవ్ మొతాున్ని ఇవ్వడమయంది. దాదాప్ు రూ.12,746 కోట్ల మొత్ు ం
అవ్సరత్ ఉండగభ, వభరు ఇప్పట్ి వ్రకు సుమారు రూ.845 కోట్ల
మొతాున్ని విడుదల చేయడం జర్చగచంది. ఇది మొత్ు ం వ్యయంలో 6.63
శ్భత్ంగభ ఉంది. ఈ విధ్ంగభ చేస్ినట్ల యతే ప్భరజెకాుల కోసం మౌలిక
సదుప్భయాలను ప్ూర్చు చేయడాన్నకర కనీసం 20 సంవ్త్సర్భల సమయం
ప్డుత్తంది. మర్పక వైప్ున, ఆంధ్రప్ద
ర ేశ్ ర్భష్టా ంా విలువైన 2909 ఎకర్భల
భూమిన్న సమకూర్చి, వభట్ిన్న ప్ర్చరక్షణ కోసం రూ.131 కోట్ల మొతాున్ని
విడుదల చేస్ింది.

ఎ.పి. జెన్ కో సరఫర్భ చేస్ిన విదుయత్త


ు కోసం ఏ.పి. జెన్ కో కు తెలంగభణ
డసకంలు రూ.5732.40 కోట్ల మొత్ు ం బకభయ ఉని విష్టయాన్ని 2014,

43
ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ం ప్రకభరం కేందర ప్రభుత్వం దృషిాకర
తేవ్డమయంది. ఈ ర్ోజు వ్రకు ఈ విష్టయాన్ని ప్ర్చష్టకర్చంచలేదు.

కేందర ప్రభుత్వం న్నరల క్షయం కభరణంగభ ఆంధ్రప్రదేశ్ మర్చయు తెలంగభణ ర్భష్టభాాల


మదయ రూ. 1,97,280 కోట్ల మొత్ు ం మేరకు IX వ్ షడూయలు సంసీ లు
మర్చయు Xవ్ షడూయలు సంసీ లలోన్న ఆసుులు మర్చయు అప్ుపలను
విభజంచలేదు.

అమర్భవ్తి నగ్రం కోసం రూ.1,500 కోట్ల మొతాున్ని విడుదల


చేయడమయంది. త్దుప్ర్చ మొతాులను విడుదల చేయలేదు. సర్భధర్
ప్ట్ేల్ మర్చయు శివభజీ విగ్రహాల కొరకు పదద ఎత్త
ు న న్నధ్ులను
ఖరుిపడుత్తనాిరు. ఉత్ు రప్రదేశ్ లో 2019 జనవ్ర్చలో జర్చగే మగభ అర్ధ
కుంభ్ కోసం కేందర ప్రభుత్వం ఇట్ీవ్ల రూ.1200 కోట్ల ను విడుదల చేస్ింది.
ఢల్టల కర ర్ెండు ర్ెట్ల ు, ష్టభంఘైకర ఆరు ర్ెట్ల ు ఉండే విధ్ంగభ డొ లేర్భను
అభివ్ృదిధప్రిడమవ్ుత్తనిది. ప్భరరంభ న్నధ్ులుగభ రూ.3,000 కోట్ల ను
కేందర ప్రభుత్వం ఇచిింది. రూ.1.10 లక్షల కోట్ల వ్యయంతో ముంబటయ-
అహమదాబటద్ హై స్థపడ్స ర్ెైలు కభర్చడార్ ను చేప్ట్ా డమవ్ుత్తనిది. దావరక
వ్దద కనవనష ను స్ంట్రు కోసం కేందర ప్రభుత్వం దాదాప్ు రూ.27,000 కోట్ల
భటర్ీ మొతాున్ని కేట్టయంచింది.

ఢల్టల -ముంబటయ ఇండ్స కభర్చడార్ అభివ్ృదిధ కోసం జాతీయ ప్భర్చశ్భరమిక


కభర్చడార్ అభివ్ృదిధ మర్చయు అమలు ప్ర్చచే ట్రసా ు (ఎన్ఐస్ిడఐట్ి) దావర్భ
ఈకరవట్ిగభ కేందర ప్రభుత్వం రూ.17,500 కోట్ల మొతాున్ని ఈకరవట్ీగభ
ఇచిింది. అంతేగభక ప్భరజెకాు అభివ్ృదిధ కభరయకలాప్భలను కొనసభగచంచడాన్నకర

44
సహాయక గభరంట్ గభ రూ.1000 కోట్ల అదనప్ు కభరపస్ ను ఆమోదించింది.
కేందరం మర్చయు ఆయా ర్భష్టా ా ప్రభుతావల మధ్య ఏరపడన ఎస్.పి.విలకు
న్నధ్ులను విడుదల చేయడమయంది. అయతే, ఆంధ్రప్ద
ర ేశ్ విస్ిఐస్ి
ప్నులను త్వర్చత్గ్తిన అమలు విష్టయంలో కేందర ప్రభుత్వం ఎట్ువ్ంట్ి
సపష్టా మైన చరయలను తీసుకోలేదు. ఎన్.ఐ.స్ి.డ.ఐ.ట్ి లో విస్ిఐస్ిన్న
చేరిడం కోసం చేస్ిన అభయరధన కేందర ప్రభుత్వం వ్దద పండంగ్ులో ఉంది.

ఎన్.డ.ఏ ప్రభుత్వం మర్చయు దాన్న ప్రతిన్నధ్ులు ఆంధ్రప్రదేశ్ ప్ునర్


వ్యవ్స్థీకరణ చట్ా ం కరరంద భటర్ీ న్నధ్ులను ఆంధ్రప్ద
ర ేశ్ కు కేట్టయంచామన్న
చెబుత్ూ ఉంట్టరు. అయతే, ఆర్చీక సంఘం స్ిఫభరసు ఆధారంగభ
మర్చయు వివిధ్ కేందర ప్రభుత్వ ప్థకభల కరంర ద విడుదలయనవి కభకుండా
ఆంధ్రప్ద
ర ేశ్ కు ఎట్ువ్ంట్ి అదనప్ు న్నధ్ులను కేట్టయంచలేదు.

14. 2014, ఆంధ్రప్ద


ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న అనేక న్నబంధ్నల ప్రకభరం
మర్చయు 20-2-2014 తేదీన ర్భజయసభలో గౌరవ్ ప్రధానమంతిర చేస్ిన హామీల
ప్రకభరం ఆంధ్రప్ద
ర ేశ్ కు కరంర ది న్నధ్ులను విడుదల చేయడాన్నకర బటధ్యత్
వ్హించవ్లస్ినట్ిా భటరత్ ప్రభుత్వం ర్భష్టభాాన్నకర అట్ిా న్నధ్ులను విడుదల చేయకుండా
తీవ్రమైన అనాయయం చేస్ింది.

వ్రుస విభటగ్ం అంశం మొత్ు ం


సంఖయ (రూ.కోట్ల లో)
1 2 3 4
1 ప్రధానమంతిర వ్నరులోట్ు (16078.76 12099.26
హామీ – 3979.50)

45
2 94(3) (4) కొత్ు ర్భజధాన్నకర ఆర్చీక 38437.00
సహాయం (39937-
1500) 1వ్ దశ
3 46(2) (3) ప్రతేయక అభివ్ృదిధ ప్భయకేజ 23300-00
మర్చయు (24350-1050)
ప్రధానమంతిర
హామీ
4 ప్రధానమంతిర ప్రతేయక కేట్గచర్చ హ దా (5 16447.00
హామీ సంవ్త్సర్భలకు గభను 60
శ్భతాన్నకర బదులుగభ 90
శ్భత్ం స్ి.ఎస్.ఎస్ ప్రకభరం
వభట్టలో వ్యతాయసం)
మొత్ు ం 90,283.26

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చరయలకు గురిరంప్ు

15. పై ప్రతికూలత్లు ఉనిప్పట్ికీ, ర్భష్టా ంా నాయకులు, అధికభరులు, ఉదో యగ్ుల


కఠోర శరమ కభరణంగభనూ మర్చయు ఆంధ్రప్ద
ర ేశ్ ప్రజల మదద త్త మర్చయు
భటగ్సభవమయ కభరణంగభనూ మంచి ప్రగ్తిన్న సభధించింది.
ఎ) ప్రప్ంచ వాయప్ర గురిరంప్ు : డఐపిపి, కేందర ప్రభుత్వ మంతిరత్వ శ్భఖ మర్చయు
ప్రప్ంచ బటయంకు న్నరవహించిన ర్భయంకరంగ్ లో 10-07-2018 తేదీన 2018
సంవ్త్సర్భన్నకర సులభత్ర వభణిజయ న్నరవహణకు ఆంధ్రప్ద
ర ేశ్ ను భటరత్దేశంలో
నం.1 ర్భష్టా ంా గభ న్నరణయంచడమయంది.

46
బి) 2018-19 లో 54 కీలక కరందర ప్రతిపాదిత్ మరియు కరందర రంగ ప్థకాలలో
ఆంధ్రప్రదేశ్ ప్న్నతీరు (2018 నవ్ంబరు వ్రకు).

2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలో ఆంధ్రప్ద
ర ేశ్ కు చేస్ిన
హామీలను మర్చయు ర్భజయసభలో అప్పట్ి గౌరవ్ ప్రధాన మంతిర చేస్ిన హామీలను
అమలు చేయడంలో భటరత్ ప్రభుత్వం కభవభలన్న సహాయ న్నర్భకరణకు
ప్భలపడనప్పట్ికీ ర్భష్టా ా ప్రభుత్వం అన్ని విష్టమ ప్ర్చస్ీ ిత్తలను అధిగ్మించడాన్నకర
ప్రతీ ప్రయత్ిం చేస్ింది. 54 కీలక భటరత్ ప్రభుత్వ ప్థకభలలో ప్రతికూల
ప్ర్చస్ీ ిత్తలను స్ైత్ం అధిగ్మించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మర్చయు 5 కోట్ల మంది
ఆంధ్రప్ద
ర ేశ్ ప్రజల ఓరుప మర్చయు సంకలాపన్నకర ఆంధ్రప్ద
ర ేశ్ ప్న్నతీరు న్నదరశనంగభ
న్నలుసుుంది.

• 14 ప్థకభలలో మొదట్ి ర్భయంకులు (ఎం.జ.ఎన్.ఆర్.ఇ.జ.ఏ, జాతీయ గభరమీణ


జీవ్నోప్భధి ప్థకం – డడయుజకెవై, ఎఎంఏవై-యు, జాతీయ ప్ట్ా ణ
జీవోనోప్భధి ప్థకం, అమృత్ ప్రధానమంతిర కరష
ర ి స్ింఛాయ యోజన-చుకక
చుకకకు మర్చంత్ ప్ంట్, భూసభరం మర్చయు ఫలన సభమరధుంపై ర్భషథాయ
ా కరష
ర ి
వికభస్ యోజన జాతీయ ప్భరజెకాు, నూన గచంజలు మర్చయు ఆయల్ ఫభంపై
జాతీయ ప్థకం, వ్యో వ్ృదుధలకు సంబంధించిన కభరయకరమాల కొరకు
సవచింద సంసీ లకు సహాయం, ప్రధాన మంతిర మాత్ృ వ్ందన యోజన,
పివిట్ిజల అభివ్ృదిధ, ప్రసభద్ మర్చయు జాతీయ ఆర్ోగ్య ప్థకం).

• 28 ప్థకభలలో 2 నుండ 5 ర్భయంకులు (ర్భషథాయ


ా గోకుల్ ప్థకం, ఒన్ సభాప్
స్ంట్ర్, ఎలకభాన్నక్సస మర్చయు ఐట్ి హార్ా వేర్ త్యార్ీలో ప్ో ర తాసహం, సవదేశ్

47
ర ఏకీకృత్ అభివ్ృదిధ , సభమర్ా నగ్ర్భల అభివ్ృదిధ, ప్రధాన
దరశన్, మత్సు ప్ర్చశమ
మంతిర గభరమీణ సడక్స యోజన, వ్యవ్సభయ మార్ెకట్ింగ్, వ్ర్భషధార
ప్భరంతాభివ్ృదిధ మర్చయు వభతావ్రణ మారుప, ప్రంప్రగ్ట్ కరష
ర ి వికభస్
యోజన, వ్యవ్సభయ యాంతీరకరణపై ఉప్ ప్థకం జాతీయ ప్శువ్ుల
ప్థకం, కరశ్ోరప్భరయ బటలికల ప్థకం, జాతీయ ప్ో ష్టకభహార ప్థకం,
ఉదాయనవ్న జాతీయ ప్థకం, వ్యవ్సభయ జనాభట మర్చయు గ్ణాంకభలపై
ఏకీకృత్ ప్థకం, ప్భడప్ర్చశ్భరమాభివ్ృదిధ జాతీయ కభరయకరమం, జాతీయ
ఆయుష్ ప్థకం, ఎస్.ట్ి ఉప్ ప్రణాళ్కకు ప్రతేయక కేందర సహాయం, జాతీయ
గభరమీణ తారగ్ునీట్ి ప్థకం, ఎస్.బి.ఎం ప్ట్ా ణ, జాతీయ ఆహార భదరతా ప్థకం,
హార్ కేత్ కో ప్భనీ, ప్శు ఆర్ోగ్య మర్చయు వభయధి న్నయంత్రణ, ఆర్.యు.ఎస్.ఏ,
అజీవికభ, అంగ్న్ వభడడ మర్చయు హచ్.ఆర్.ఐ.డ.ఏ.వై).

• 4 ప్థకభలలో 6 నుండ 10 ర్భయంకులు (ఎస్.బి.ఎం గభరమీణ, శ్భయం ప్రసభద్


ముఖర్ీా రూరాన్ ప్థకం, ప్శువ్ుల జనాభట గ్ణన మర్చయు ఏకీకృత్
నమూనా సర్ేవ మర్చయు ప్రధాన మంతిర జన్ వికభస్ కభరయకరమ్ (పిఎంజెవికె)
(ఎంఎస్ిా పి) )

ముందుని మలరగ ం
16. 2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ం అమలు మర్చయు 20-02-
2014 తేదీన అప్పట్ి గౌరవ్ ప్రధానమంతిరగభరు ర్భజయసభలో ఇచిిన హామీల
అమలు కోసం ర్భష్టా ా ప్రభుత్వం ఈ కరరంది చరయలు తీసుకుంట్ునిది.

48
• 2014, ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న న్నబంధ్నలు మర్చయు
గౌరవ్ ప్రధానమంతిరగభరు ఇచిిన హామీలు సభధించేంత్ వ్రకు కేందర
ప్రభుత్వంపై ఒతిు డ కొనసభగచంచడం.
• ఆంధ్రప్ద
ర ేశ్ కు జీవ్నాడ అయనట్ిా ప్ో లవ్రం సభగ్ునీట్ి ప్భరజెకాు 2019 నాట్ికర
ప్ూర్చు అయయయట్ట్ు
ల చూడట్ం.
• హర్చత్ ర్భజధాన్న నగ్రం – అమర్భవ్తి ప్ూర్చు అయయట్ట్ు
ల చూడడం.
• కడప్ వ్దద ఏకీకృత్ స్థాలు ప్భలంట్ ను ఏర్భపట్ు చేయడం.
• విశ్భఖప్ట్ిం వ్దద ర్ెైలేవ జోన్ ను ఏర్భపట్ు చేయడం.
• దేశంలోన్న ఇత్ర ర్భజకీయ ప్భర్ీాల కరరయాశీల మదధ త్త మర్చయు సహకభరం
దావర్భ ఆంధ్రప్రదేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలోన్న న్నబంధ్నలు మర్చయు
హామీలను సంప్ూరణంగభ అమలుప్రచడం కోసం కేందర ప్రభుత్వంపై ఒతిు డ
తేవ్డం.

17. ప్రజాసభవమయంలో అంతిమంగభ ప్రజలే న్నరణయ కరు లన్న ప్రభుత్వం


విశవస్ిసు ునిది. 2014 ఆంధ్రప్ద
ర ేశ్ ప్ునర్ వ్యవ్స్థీకరణ చట్ా ంలో ఆంధ్రప్రదేశ్ కు
చేస్ిన అన్ని వభగభధనాలు మర్చయు 20-02-2014 తేదీన ర్భజయసభలో గౌరవ్ ప్రధాన
మంతిర చేస్ిన హామీలు ఒక న్నర్చధష్టా సమయంలో అమలయయయలా చూడట్ంలో
సమాజంలోన్న అన్ని వ్ర్భగలు అదే విధ్ంగభ అన్ని ర్భజకీయ ప్భర్ీాల నుండ
న్నర్భమణాత్మకమైన సూచనలను మర్చయు విలువైన సలహాను ప్రభుత్వం
ఆహావన్నసుునిది. ఈ సభధ్కభలు ప్రభుత్వ వ్ూయహాలను మందుకు తీసుకొన్న
వళల డంలో దో హదప్డగ్లవ్ు.

49

You might also like