You are on page 1of 106

శిలలపై చెక్కిన కవిత్వం - హంపి

మానవునిక్క దే వునిక్క మద్య స్పర్ధ ను తె లుస్ుక్ోవాలంటే భూమిమీద్ ఉనన ఒక్ే ఒ క ప్ర దే శం -హంపి .

ద్శర్ధ్
మూలం

Hampi Vijayanagara
By

John M Fritz & George Michell

స్వవఛ్చానువాద్ం

శిలల పై చెక్కిన కవిత్వం

ద్శర్ధ్
శిలలపై చెక్కిన కవిత్వం |

1
ప్రవశి
ే క ........................................................................................................................................................ 5

హంపి వేధన ................................................................................................................................................ 6

పౌరాణిక భూభాగం........................................................................................................................................ 8

విజయనగర్ మరియు దచని పాలకులు ......................................................................................................... 10

రాజధచని యొకి విన్చయస్ం .......................................................................................................................... 17

ఆస్ాానజీవిత్ం ............................................................................................................................................. 19

శిలపశాస్ా మ
ర ు మరియు కళ .......................................................................................................................... 22

ధచరిిక ఆరాధన .......................................................................................................................................... 26

ఉత్సవాలు ,ప్ండుగలు, తిర్ున్చళళు .............................................................................................................. 30

విజయనగర్ంలో ముస్ిల ంలు మరియు యూరోపియను


ల .................................................................................... 33

హంపి ప్రిశీలన .......................................................................................................................................... 36

హంపి క్క ముప్ుప........................................................................................................................................ 40

హంపి శోధన .................................................................................................................................................. 42

హంపి & విర్ూపాక్ష దేవాలయ స్ముదచయం ................................................................................................. 43

మనిధ త్టాకము ..................................................................................................................................... 49

హిమకూట ప్ర్వత్ం .................................................................................................................................... 51

ఏకశిల విన్చయకుళళు ................................................................................................................................. 55

కృష్ాాలయ స్ముదచయము ......................................................................................................................... 56


శిలలపై చెక్కిన కవిత్వం |

ఏకశిలా నర్స్ింహస్ావమి ............................................................................................................................ 59

ఉదచాన వీర్భద్ర దేవాలయం & చచత్ర .............................................................................................................. 60

అష్ట భుజ దొ న మరియు భోజనశాల ............................................................................................................... 62

2
భూగర్భ దేవాలయం ................................................................................................................................... 64

రాజమందిర్ము.......................................................................................................................................... 65

జెన్చన్చ ఆవర్ణము .................................................................................................................................... 67

ఏనుగు లాయం మరియు ద్గగ ర్లోని ఇత్ర్ నిరాిణచలు .................................................................................. 70

వెయ్యయ రాముళు గుడి. ................................................................................................................................ 73

హజార్రామ గుడిక్క ప్ర్మట ప్కి ................................................................................................................ 78

క్ొలువుకూటము ,మహానవమి దిబ్బ మరియు త్టాక్ాలు .............................................................................. 79

రాణీగారి స్ాానఘటట ం మరియు అష్ట భుజ స్ాానప్ుగది ....................................................................................... 82

ఛంద్రశేఖర్స్ావమి ధేవళం ............................................................................................................................. 84

ప్ురావస్ుాశాఖ స్ంగరహాలయం ...................................................................................................................... 85

ప్టాటభిరామ ధేవాలయ స్ముధచయం ........................................................................................................... 87

అర్ధ గోళాక్ార్ దచవర్ం .................................................................................................................................... 89

గనగిటట జెన
ై దేవాలయం మరియు ................................................................................................................ 90

భీముని దచవర్ం .......................................................................................................................................... 91

మాలయవంత్ క్ొండ ....................................................................................................................................... 92

అహమిద్ ఖాన్ మస్ీద్, స్మాధి మరియు త్లారీ ఘటట దచవర్ం ...................................................................... 93

విఠల్ దేవాలయ పారంగణము ....................................................................................................................... 94

స్ుగీరవుని గుహ మరియు నర్స్ింహుని దేవళము .......................................................................................... 99

తిర్ువేంగళన్చధ( అఛుయత్రాయ )దేవాలయ స్ముదచయం ............................................................................. 100


శిలలపై చెక్కిన కవిత్వం |

క్ొద్ండరాముని గుడి మరియు నదిఒడుున శిలపకళ...................................................................................... 101

హంపి బ్జార్ు చివర్ మరియు మాత్ంగ క్ొండ ............................................................................................. 103

హొస్వపట్ .................................................................................................................................................. 105

3
అంక్కత్ం

మాధవిక్క

త్ను క్ోలోపయ్యన అన్ేక గంటల క్ాలానిక్క


శిలలపై చెక్కిన కవిత్వం |

4
శిలల పై చెక్కిన కవిత్వం

ప్రవేశిక

ద్క్షిణ భార్త్దేశం లొ అతిపద్ా , స్ంప్ననమైన, అత్యంత్ శక్కావంత్మైన విజయనగర్ స్ామాాజాయంనిక్క


రాజధచని అయ్యన హంపి(విజయనగర్) ఆంధరప్రదేశ్ స్రిహద్ుా స్మీప్ంలో, క్ేంద్ర కరాాటకలో త్ ంగభద్ర
నదిఒడుున ఉంది. ఇది బ్ంగుళూర్ నుండి 353 క్కలోమీటర్ుల , 74 క్కలోమీటర్ల ద్ూర్ంలో బ్ళాురి ,
హో స్వపట్ నుండి 13 క్కలోమీటర్ుల ద్ూర్ంలో మరియు త్ ంగభద్ర నది ఒడుున్ే ఉనన మంతచరలయం
నుండి 150 క్కలోమీటర్ల ద్ూర్ంలో ఉంది . హంపి యొకి చచరిత్రక ప్రతిష్ట ,వెైవిధయమైన , విస్ా ృత్మైన
భౌతిక అవశేష్ాలు - శిధిలాలు, ఎత్ా ప్లాలల ప్ర్వత్ శేణ
ర ులు , అద్ుభత్మైన అమరికతొ నది
త్ ంగభద్ర , గొప్ప ప్రకృతి ద్ృశయలు, మైదచన్చలు మరియు క్ొనస్ాగుత్ నన ప్ురావస్ుా ప్రిశోధనలు
అనిన కలస్ి ప్రాయటకులకు ప్రముఖ అంత్రాాతీయ గమయమైంది. ఇది UNESCO చే ప్రప్ంచ
వార్స్త్వ ప్రదేశం గా గురిాంచబ్డింది.1600 లకు పైగా మిగిలి పో య్యన అవశేష్ాలు నుండి , ఒకప్పటట
మహాస్ామాాజాయనిక్క స్ంబ్ందించిన ప్విత్ర దేవాలయాల స్ముదచయాలు ,తీరాధలు, ప్ుణయక్షేతచరలు ,
స్ా ంభాలతో కూడిన మండపాలు , స్ాిర్క నిరాిణచలు, ముఖదచవరాలు , త్నిఖీస్ా లాలు, నీటట
పార్ుద్ల నిరాిణచలు ,రాజభవన ప్ున్చది పీఠాలు, ప్ూర్వక్ాలప్ు విపిణి వీధులు, క్ొత్ా ళములు ,
క్ొలువుకూటములు, ధన ధచన్చయగారాలు మొద్ల ైనవి స్పష్ట ంగా గురిాంచవచుా. వీటటలొ ముఖయమైన
కృష్ా దేవాలయ స్ముదచయం, నర్స్ింహ, గణేశ దేవాలయాలు, హేమకూట గుడి స్మూహం,
అచుయత్రాయ ఆలయ పారంగణం, విఠల్ దేవాలయ స్ముదచయం, ప్టాటభిరామ ఆలయ పారంగణం,
లోటస్ మహల్ కటట డచలు ఎన్నన, స్ిరిపో య్యన్చ చిన్ెనలు పో లేద్నటల
ల నిలిచిఉన్చనయ్య.
హంపి శిథిలమైన స్ిా తి లోఉననప్పటటక్ీ, ఎంతో ప్రజాకర్షణ కలిగినది క్ావటం మూలంగా ప్రతి
స్ంవత్సర్ం వంద్ల వేలమంది యాతిరకులని ఆకరిషస్ా ూన్ే ఉంది. విస్ిరేస్ినటల
ల గా ఉండే బ్ండరాళు
శిలలపై చెక్కిన కవిత్వం |

క్ొండలు విరివిగా వాయపించి ఉనన హంపి న్ేప్థ్యం నిర్ుప్ మానమైనది. హంపిలోని ప్రతిమలుప్ు ఒక
అద్ుభతచనిన ఆవిష్ిరిస్ా ుంది. యాతిరకులకు ఇంప్ు , స్ంద్ర్శకులకు స్ ంప్ు ను కలిగేంచే ఈ హంపి
లో కనిపించే ప్రతి శిలపం / శిధిలం వెనుక కనిపించని కధలు ఏన్నన!

5
హంపి వేధన

స్ర్వనిరాిణముని శిలాస్ాావర్ంబ్ు
న్చడు హంపీ వెలుంగు విన్చనణమంద్ు
స్ర్వనిర్ుిలనము శిలాస్ాావర్ంబ్ు
న్ేడు హంపీ నస్ించిన పాడుస్ిా తిని
(క్ొడచలి స్ుబ్ాబరావు – హంపీక్షేత్రం)

విజయనగర్ం లో , దేవత్లకు న్ెలవెైన ఒకప్ుపటట గుళళు , ఇప్పటట ఈ నగరీకర్ణ పీడన్చనిక్క


అణచివేయ బ్డుత్ న్చనయ్య.ఎంచి తేలిాన 550 స్ాిర్క నిరాిణచలలో 58 ని మాత్రమే ర్క్షిత్
ప్ధకంలో చేరాార్ు. అన్ేక చచరితచరత్ిక గారమాలు, దేవాలయాలు, మండపాలు, నివాస్ భవన్చలు
మరియు ద్ుఖాణచలు ర్క్షించ వలస్ిన వాటటలో చేర్ాకపో వడం శోచనీయమ.హంపి లో విస్ాార్మైన
(400 ఎకరాలలో) భూబ్ాగంలో ప్ర్చుక్ొని ఉనన ఈ స్ాిర్క నిరాిణచలను ప్రిర్క్షించడచనిక్క , నిలిపి
ఉంచడచనిక్క ఒక స్ంస్ా ను ఎరాపటల చేయడమే పను స్వాలు. ప్రతిరోజు ప్రిస్రాలలో జర్ుగుత్ నన
నూత్న నిరాిణచల క్ోస్ం ఇకిడినుంచి పారచీన ద్రవాయనిన, స్ంప్ధను త్వరిత్గతిని తొలగిస్ా ున్చనర్ు.
క్ొరత్ా ర్హదచర్ులు, భవన్చలు మన ఈ గురిాంప్ు ప ందిన వార్స్త్వప్ు స్ంప్ద్ను అన్చయయంగా
ఆకరమించుకుంటలన్చనయ్య. ఈ స్ాిర్క నిరాిణచలకు అంగుళం ద్ూర్ంలో , క్ొనిన స్ంద్రాభలలో
ప్ురావస్ుా పారధచనయంగల స్ా లాలలో నివాస్గృహాలను, అంగళులను చూడవచుా.
అడవులిన నరిక్కవెయడం, పర్ుగుత్ నన వాహనవినియోగము మరియు పారిశారమిక క్ాలుక్షయం
హంపిలోని స్ునినత్మైన ఈ స్ృజన్చత్ిక ర్చనకు హాని కలిగ స్ుాన్చనయ్య. వీటట ధుష్పరిమాణచలలో
మొద్టటది, విర్ూపాక్ష దేవాలయం లోకప్ుపపై చితిరంచిన చిత్ా ర్ువులు వెలస్ిపో య్య కళత్పిపన వెైనం
చూస్వా కనులు చెమర్ాడం ఖాయం. ఇవిఅనీన కూడచ స్హజస్ిద్ామైన ర్ంగులతో చితిరంచిన మహా
అధుభత్ కళాఖండచలు. అయ్యతే , ఈ పారంత్ంలో అన్ేక ఖనిజ (ఇనుప్ ఖనిజం, మాంగనీస్)
శిలలపై చెక్కిన కవిత్వం |

నిక్షేపాలు ఉండటం, గనులత్వవకం అన్ేక స్ంవత్సరాల నుండి జరిగుత్ ంది .అంత్రాాతీయ విప్ణిలో
ఇనుప్ ఖనిజం స్ర్ఫరా క్ోస్ం ఇటీవలి అనూహయమైన పర్ుగుద్ల, ఈ జిలాలలో గనులత్వవకం
విప్రీత్ంగా పర్గడచనిక్క దచరితీస్ింది. . ‘గాలి’ ఉననప్ుపడే త్్రాపర్ ప్టాటలి అని వాయపార్వేత్ాలంద్ర్ు,

6
ఈ గనులోలక్ే దిగార్ు. ఫలిత్ంగా భార్త్దేశ వార్స్త్వప్ు స్ంప్ద్ల ైన హంపి అలాగే త్ ంగభద్ర
ఆనకటట లకు పనుముప్ుప వాటటలల ేలా ఉంది, మన ప్రభుతచవలు మాత్రం ఆవును చంపి చెప్ుపలు
దచనం చేస్న
ి టల
ల ఏవో ప్నిక్కమాలిన క్ార్యకరమాలు చేస్ా ూన్ేఉన్చనయ్య క్ానీ మిగిలిన వాటటన్ెైన్చ
మిగలాడచనిక్క త్గిన చర్యలేమీ చేప్టట టంలేద్ు.
వవవస్ాయానిక్క, ప్రిశమ
ర లకు మరియు బ్ాద్యతచర్హిత్మైన ప్రాయటక అవస్రాలకు న్ేలను చచలా
తీవర స్ాాయ్యలో వాడుత్ నన వెైనం , విజయనగర్ స్హజతచవనిక్క , స్ాంస్ృతిక త్తచవనిక్క, ప్ురావస్ుా
ప్ర్యవర్ణచనిక్క కఠినహాని చేకూరేాలాఉంది. క్ాలుష్యం, క్ొలల గొటట టం, నియంత్రణ లేని రాతి గనుల
త్వవకం మరియు అస్లే అంత్ంత్మాత్రంగా ఉనన స్ాిర్క నిరాిణచల స్ంర్క్షణ ప్రస్ా ుత్ ర్క్షిణకు
ప్రతిబ్ంధక్ాలు గా నిలిచచయ్య..
శిలలపై చెక్కిన కవిత్వం |

7
పౌరాణిక భూభాగం

ఒకక్ొండ క్ొకక్ొండ ఊపి రాడగనీని


ఉరితచరటట యుచుాలా న్ొప్ుపన్ొకట
ఒకక్ొండ న్ొకక్ొండ యొడిలోన లాలించి
చుబ్ుకంబ్ు నిముర్ులా చొచుాన్ొకట
ఒకక్ొండ న్ొకక్ొండ ఓడించి య్యెత్ా లో
జబ్బలు చర్చులా స్ాగున్ొకట
ఒకక్ొండ రాజు పవరోలగంబ్ున గటల

క్ొలచి యుండినలాగు కుద్ుర్ు న్ొకట
క్ొండలును రాతిబ్ండలు గూడ నిటల

మానవుల చేష్టలం దో నమాలు ద్ద్ుా
వర్వడి గరహింప్గా జీర్ావెైభవమల
గ ద్ుమ తెలగ ు చరిత్మంద్ు. (క్ొడచలి స్ుబ్ాబరావు – హంపీక్షేత్రం)
మర్చి పో గలు

మీర్ు ఎలాంటట స్ంద్ర్శకులు అయ్యన్చ యాతిరకులుగా క్ానీ, ప్రాయటకులుగా క్ానీ , హంపి


ప్రిస్రాలలో ముంద్ుగా గమనించే విష్యం ఇకిడి విశేష్మైన ప్రకృతి ద్ృశాయలే. క్ొనిన పారచీన
ఉప్ద్రవముల దచవరా ఎర్పడిన స్ుదీర్మ
ఘ ైన గటల
ల వంటట వర్ుస్లతో , బ్ూడిద్, జేగుర్ు మనున
మరియు గులాబీ ర్ంగులలో విస్ిరేస్ినటల
ల గా ఉండే బ్ండరాళల తో ఏర్పడిన క్ొండలు. ఈ పారంతచనిన,
భూ ఉప్రిత్లం పై ఉనన అత్యంత్ ప్ురాత్నమైనది మరియు అచంచలమైనది గా గురిాంచవచుా.
గత్ మూడు వంద్ల క్ోటల స్ంవత్సరాలుగా మొద్ట భూగర్భం లోప్ల , బ్యట ప్డిన త్ర్ువాత్
భూకంపాలు మరియు ఇత్ర్ ఉప్ద్రవాల వలల న్ే క్ాక ఎండ, గాలి మరియు వరాషల క్ోత్కు
గురిక్ావడమే ఇకిడి విబినన రాతి ర్ూపాలక్క క్ార్ణమై ఉంటలంది. విస్ాార్మైన ఈ భౌతిక
క్ాలవవవదిలో, గుండరని, గోళాక్ారాలోలక్క వేర్ుచేయబ్డిన బ్ండరాళళ
ల ఎంతో అంద్ముగా, ధీమాగా
నిలిచి ఉన్చనయ్య. ఈ ఏకరీతిలో ముకిలు చెయయబ్డు టల
ల ండే రాళళు, శతచబ్ాాలుగా, భవన నిరాిణచనిక్క
శిలలపై చెక్కిన కవిత్వం |

ముడి స్ర్ుకును అప్రిమిత్ంగా స్ర్ఫరా చేస్ాయ్య. ఈ రాళల అందచలను దివగుణీకరిస్ా ూ మన


వాస్ుాశిలుపలు నిరిించిన భవన నిరాిణచలనీన ఇప్ుపడు ప్రమాద్ప్ుటంచున దీనంగా నిలిచి
ఉన్చనయ్య చీకటట క్ొన్చనళళు వెలుత్ ర్ు క్ొన్చనళళు అననటల
ల .

8
త్ ంగభదచర నది ఈశానయ
దికుినుండి నలల ఱాళు మీద్ుగా
కనుపాఱునంత్ ద్ూర్ం పార్ు
త్ ంది., త్ర్ువాత్ అది ఒక
స్ుంద్ర్మైన లోయ గుండచ
ప్రవహంచి ప్రవాహానిక్క ఎద్ుర్ుగా
ఉనన పద్ా పద్ా రాళు వర్ుస్ల
మద్య వడి వడిగా పార్ుత్ చినన
చినన జలపాతచలుగా, అంద్మైన
క్ొండ క్ాలవలుగా మార్ుత్్ ఉంటలంది. ద్క్షిణ ఒడుున 11. 5మీటర్ల ఎత్ా లో ఉనన మాత్ంగ క్ొండ
నలల రాతి శిఖరాలు మరియు అంజన్చదిర క్ొండ ఉత్ా ర్ ఒడుు నుండి దచదచప్ు 140 మీటర్ల ఎత్ా తో ఒక
ఇర్ుక్ెైన ఇర్ుకుదచరి లోక్క న్ెటటబ్డినటల
ల గా, త్ ంగభద్ర నది హంపి చేర్ుకుంటలంది, “చిఱు తేన్ెలా,
అచార్ల గొంత్ లా, గజిా యల మ్రాత్లా” . వర్ద్ల వలన దెబ్బతిననతీర్ం వెంబ్డి రాళళ
ల , చినన
చినన దీవపాలను , మడుగులను మరియు చినన క్ొలనులిన స్ృష్ిటస్ూ
ా ప్రవాహం వేగంగా ముంద్ుకు
స్ాగుత్ ంది. న్ెైర్ుతి నుండి ఈశానయ దిశలో ప్రవహించే నదిక్క స్మాంత్ర్ంగా ద్క్షిణచన ఒక లోయ
ఉంది. బ్హుశా ప్ూర్వక్ాలం లో ఈ నది పో ంగి ప రిలపో య్య, ఇకిడ వెలల ువగా ప్రవహించే ఉంటలంది.
ఇంక్ా మరింత్ ద్క్షిణంగా ఉనన ఎతెా న
త శిలలు కరమంగా అద్ృశయం అవుత్్ విశాలమైన మైదచనం
లోక్క వయాయరిలా బిలబిలా నడుచుకుంటూ బ్యటప్డుత్ ంది. నిటార్ుగా, ఏటవాలుగా , నునుప్ుగా
ఉండే స్ంద్ుర్ క్ోండల పాదచలు తచక్ే వర్కు ఈ మైదచనం లో దచదచప్ు 10 క్కలోమీటర్ుల క్ొనస్ాగుత్ంది
ఈ ప్రయాణం.
హంపి మరియు చుటలటప్టల వుండే ప్లల లు , క్ొండలు రామాయణ ఇతిహాస్ంతో స్ంబ్ంద్ం ఉండడం
వలల వాటటని ప్విత్రమైనవిగా భావిస్ాార్ు. వాలినుండి ర్క్షణ క్ెై స్ుగీవ
ర ుడు మాత్ంగ ప్ర్వతచనిన
శిలలపై చెక్కిన కవిత్వం |

ఆశరయ్యంచడం, రాముడు , స్ీత్ జాఢ కనుక్ోివడచనిక్క వెళ్ళున హనుమంత్ నిక్ెై నిరీక్షిస్ా ూ


మాలయవంత్ ప్ర్వత్ం పై నివస్ించడం, అంజనగిరి, ఋష్యమూక ప్ర్వత్ము మరియు
ప్ంపాస్రోవర్ము , ఇలా క్కష్ిిధ క్ాంఢలో వివరించిన ప్రతి ప్రధేశం ఇకిడి ప్రిస్రాలే.

9
విజయనగర మరియు దాని పాలకులు

క్ాలనిర్ా యానిక్క అంద్ని అతి ప్ురాత్న పౌరాణిక ఆనవాళుని ప్ర్గణించకుండచ ఉంటే ,


విజయనగర్మన్ే మహనగర్ం 14 వ శతచబ్ా ం మధయలో ఇకిడ స్ాాపించబ్డింది అని చెప్పవచుా.
దచని వెైభవం 1565 లో దో చుక్ోబ్డి పాడుబ్డే వర్కు క్ొనస్ాగింది. విజయనగర్ చరిత్ర మనకు
స్మక్ాలీన స్ాిర్క శాస్న్చలు నుండి, స్ామాాజాయనిన స్ంద్రిశంచిన విదేశీ ప్రయాణీకుల పాఠాలనుండి,
పరిషయన్ చరిత్రక్ార్ుల గాథ్లనుండి, ఆక్ాలంన్చటట తెలుగు,కననడ ప్రభంద్క్ార్ుల స్ాహిత్యం నుండి
బ్ాగాన్ే తెలుస్ూ
ా ఉంది.
ఢిలీల స్ులాానుల స్ైన్చయలు , 14 వ శతచబ్ా ం పారర్ంభంలో , ద్క్షిణ భార్త్దేశం పై చేస్ిన దచడులనుంచి
బ్యటప్డడచనిక్క చేస్ిన పనుగులాటల ప్రిణచమమే విజయనగర్ం ప్ున్చద్ులుగా వేయబ్డచుయని
చెప్పవచుా . విజయనగర్ స్ామాాజయం ద్క్షణ భార్త్దేశం అంతచ వాయపిా చెంద్క ముంద్ు దేవగిరి
యాద్వ స్ామాాజయం, వర్ంగల్ క్ాకతీయ స్ామాాజయం, మధురెై యొకి పాండయన్ స్ామాాజయం, కంపిలి
చినన రాజయం మాత్రమే ద్కిన్ లోని హింద్ూ రాష్ాటాలు. ఈ రాజాయలల నిన ప్దేప్దే ముస్ిల ం రాజులు
ఆకరమించినవే. 1336 న్చటటక్క ఈ రాజాయలల నిన ఢిలీల స్ులాానులు అలాల - ఉదిా న్ ల్లీా (1296-1316)
మరియు ముహమిద్ బిన్ త్ గల క్ (1324-1351) చేత్ లోల ఓడిపో యాయ్య. హొయస్ల స్ామాాజయం
మాత్రం, ఢిలీల స్ులాానుల దచడి , ఆకరమణల కరమంలో, మిగిలిన ఏక్ెైక హింద్ూ రాష్ట ంా గా నిలబ్డింది.
ఢిలీల స్ులాానులను అప్పటట హొయస్ల రాజు వీర్ బ్లాలల III (1291-1343) కనుక నిలువరించ
లేకపో య్యనటల య్యతే ద్క్షణ భార్త్దేశ చరిత్ర ఇంక్ొకలాగ ఉండేది. అప్పటటక్ే జయ్యంచిన హింద్ూ
రాజాయలనుంచి క్ొత్ా గా లభించిన భూములు క్ాపాడుక్ోవటం ఢిలీల ప్రభువులక్క కష్ట త్ర్మైపో వడం
వలన, స్ాానిక పారతినిధయం లేకపో వటం వలన రాజక్ీయ శూనయత్ ఏర్పడింది.అదే అద్నుగా, త్న
ఐద్ుగుర్ు కుమార్ులతో కలస్ి శింగమ వంటట స్ాానిక న్చయకులు వారి స్వయంప్రతిప్తిా ని
ప్రకటంచడచనిక్క అవక్ాశం ఇచిాంది. శింగమల యోకి మూలం, వారి ప్ూరోవత్ా రాలు క్ొంత్
వివాదచస్పద్మన
ై విష్యం. బ్హుశా , వార్ు ఢిలీల ద్ళాలు వచిానప్ుడు త్ ంగభద్ర లోయలో ఉనన
శిలలపై చెక్కిన కవిత్వం |

చినన రాజయం కంపిల యొకి పాలకుని స్వవ లో ఉండిఉంటార్ు. కంపిల రాజు, ఢిలీల ద్ళాలతో ఎంతో
శౌర్యముగా పో రాడి వారిని నిలువరించచడు, క్ాని చివరిక్క 1327 లో చంప్బ్డచుడు. శింగమ స్ో ద్ర్ులు
హరిహర్రాయలు-1 అని పిలవబ్డిన హుకిరాయలు (1336-56) మరియు బ్ుకిరాయలు (

10
1356-77 ) త్ ంగభద్ర నది ద్క్షిణ ఒడుున హంపి వద్ా ఉనన విర్ూపాక్షుని ద్రిశంచి మందిరానిన
ఆశరయ్యంచటం మరియు ప్శిామ కనుమలలోని ప్రముఖ మఠం శృంగేరిని, స్ంద్రిశంచడం దచవరా
ఆపారంతచలని వారి ఆధీనంలోక్క తెచుాక్ొని, అకిడ చటట బ్ద్ధ మైన న్చయకులుగా కుద్ుటబ్డచుర్ు.
ఒక అన్నయక్కాకథ్ లో - యువ న్చయకుల ైన హుకిరాయలు, బ్ుకిరాయలు ఒకన్చడు మాత్ంగ
ప్ర్వత్ ఏటవాలు పారంత్ంలో వేటకు వెళ్ళునప్ుపడు ఒక కుందేలు వారి వేటకుకిలను హఠాత్ా గా ఒక
మలుప్ులో అడు గించింది. ఈ స్ంఘటన గురించి వారి ఆధచయతిిక గుర్ువెైన విదచయర్ణయస్ావమిని వార్ు
స్ంప్రదించగా, ఆయన దచనిని ఒక ప్విత్రమైన చిహనంగా స్ూచిస్ూ
ా ఆపారంత్ం ఒక క్ొత్ా నగర్
నిరాిణచనిక్క అనుకూలమైన తచవు గా అంచన్చ వేస్ార్ు. విదచయర్ణయస్ావమి శృంగేరి శారాదచ ఫీఠానిక్క
12వ జగథ్ు
గ ర్ు (1380-1386) . ఒక వెైప్ు ఏకధచర్గా ప్రవహించే త్ ంగభద్ర నది హద్ుాగా మరియు
మిగతచ మూడు వెైప్ులా ర్క్షణచత్ిక క్ొండలు చుటలటముటటట ఉనన న్ెైస్రిగక పారంతచనిన రాజధచని
నిరాిణచనిక్క ఎంచుకున్చనర్ు. అస్లు రాజధచని త్ ంగభద్ర నది ఉత్ా ర్ ఒడుున ఉనన అనగోంధి,
అయ్యతే, అనంత్ర్ం ఇది బ్ుకి రాయ I పాలనలో నది యొకి ద్క్షిణ ఒడుున, స్మీప్ంలోని
విజయనగరానిక్క త్ర్లించబ్డింది. మ్రద్టగా ఇకిడ బ్ుకిరాయలే ఉత్సవ మరియు నివాస్
భవన్చలని నిర్ించి విజయనగర్ం అన్ే క్ొత్ా రాజధచనిక్క అంకురార్పణ చేస్ార్ు. వార్ు త్ర్ువాతి
క్ాలంలో , గణనీయమైన స్ైన్చయనిన ముస్ిల ం క్కరాయ్య స్ైనికులతో స్హా కూడగటటట ఢిలీల ఆకరమణదచర్ులు
క్ోలల గోటటటన భూభాగాలను తిరిగి లాక్ోివటం మ్రద్లుపటాటర్ు. హరిహర్ మరియు బ్ుకిరాయలు
క్ొనిన ద్శాబ్ాాలోలన్ే, త్మిళన్చడు స్ుద్ూర్ పారంతచల తో స్హా ద్క్షిణ భార్త్దేశం యొకి ప్రధచన
భాగానిన వారి నియంత్రణలోక్క తీస్ుకురావటంలో స్ఫలీకృత్ ల ైయార్ు. 1343 లో మధురెై స్ులాాన్
ఘియాస్ుధ్ిా న్ కు వయతిరేకంగా, జరిగిన ఒక యుద్ధ ంలో, హొయస్ల రాజు వీర్ బ్లాలల III యొకి
మర్ణం తో, హొయస్ల స్ామాాజయం దికుి మ్రకుి లేని దివాణం అయ్యయంది. త్ర్ువాత్ హొయస్ల
స్ామాాజయం ద్క్షణ భార్త్దేశంలో శీఘాంగా విస్ా రిస్ా ునన విజయనగర్ స్ామాాజయం తో విలీనమైంది.
బ్ుకి రాయ I, 1374 న్చటటక్క ఆరాిట్ రాజుని, క్ోండవీటట రెడరాజులిన,
ిు మధురెై స్ులాానున, ప్శిామాన
శిలలపై చెక్కిన కవిత్వం |

గోవాను జయ్యంచి త్ ంగభద్ర కృష్ాా నదీప్రివాహక పారంత్ం మీద్ నియంత్రణను స్ాధించచడు. క్ాని
హంపీ ఉత్ా ర్ంగా ఉనన, క్ొత్ా గా ఏర్పడిన బ్హమనీ రాజయం లో విస్ా రించడచనిక్క చేస్ిన వారి
ప్రయతచనలు ఎకుివగా నిష్ఫలమైన్చయ్య . ఆస్మయంలొ, స్ులాానులు కూడ అదే విధంగా డెకిన్
లో విస్ా రించచలన్ే లాలస్తో త్మ విధచనం క్ొనస్ాగిస్ా ున్చనర్ు.

11
రాజధచనిలో విస్ా ృత్మైన భవన స్ముదచయానిక్క ర్క్షణ వలయాం గా క్కలష్టమైన భారీ క్ోట గోడలిన
మొద్టట బ్ుకిరాయని వార్స్ుడెైన అత్ని రెండవ కుమార్ుడు హరిహర్ - 2 (1377-1404)
నిరిించచడు. ఈ క్ాలంలోన్ే అన్ేక హింద్ూ దేవత్ల అలాగే జెైన
తీర్ాంకర్ులకు అంక్కత్ం చేస్ిన వివిధ ఆలయాల నిరాిణం విజయనగర రాజులు

జరిగింది. ఇత్ను కృష్ాా నది దచటట రాజయనిన విస్ా రించి మొత్ా ం ద్క్షణ
సంగమ రాజవంశం
భార్త్దేశానిన ఒక గొడుగు క్కంద్క్క తీస్ుకువచిా, విజయనగర్
రాజాయనిన విశాల స్ామాాజయంగా స్ిా ర్ప్ఱచచడు, హరిహర్రాయ -1 1336–1356

బ్ుకిరాయ-1 136–137
స్ంగమ రాజవంశంలో త్ర్ువాత్ వచిాన రాజులు , ముఖయంగా
దేవరాయ 1 ( 1406-22 ) పాలన స్మయంలో విజయనగర్ హరిహర్రాయ -2 1377–1404

స్ామాాజయం ద్క్షిణ భార్త్దేశం యొకి త్్ర్ుప తీర్ంలో ఒడిష్ా


విర్ూపాక్షరాయ 1404–1405
గజప్త్ లను ఓడించి బ్ంగాళాఖాత్ం నుండి ప్శిామాన అరేబియా
స్ముద్రం వర్కు , ఉత్ా రాన కృష్ాా నది నుండి ద్క్షిణచన త్మిళన్చడు బ్ుకిరాయ-2 1405–1406

క్ొన మొనల వర్కు విస్ా రించింది. ఈ విస్ాార్మైన భూభాగం యొకి


దేవరాయ-1 1406–1422
అపార్మైన శక్కా స్ంప్ద్లను దేదీప్యమాన మైన స్ామాాజయ శోభక్ెై
విజయనగర్ నగర్ం వెైప్ు మళ్ళల ంచచడు. వంప్ులుననచోటటక్ే కదచ రామచంద్రరాయ 1422

వాగులు! ర్క్షణ మరియు నీటటపార్ుద్ల ర్ంగాలలో ముఖయమైన


వీర్ విజయ బ్ుకిరాయ 1422–1424
నిరాిణచలు చేప్టాటడు. దేవరాయ-1 మరియు ఫిరౌజ్ ష్ా బ్హమనీ
(1397-1422) మధయ ఒక వివాహ స్ంబ్ంద్ం ఉననప్పటటక్ీ , దేవరాయ-2 1424–1446

త్ ంగభద్ర , కృష్ాా నద్ుల మధయ ఉనన స్ార్వంత్మైన భూముల


మలిల ఖార్ుానరాయ 1446–1465
నియంత్రణపై ఉత్ా రాన బ్హమనీ రాజయంతో నిర్ంత్ర్ స్ంఘర్షణతో
ఇర్ు రాజాయల మదచయ ప్రిస్ిాతి ఎద్ురొముి కుంప్టటలా ఉండేద.ి విర్ూపాక్షరాయ-2 1465–1485
శిలలపై చెక్కిన కవిత్వం |

ఎకిడెైన్చ మామ క్ాని వంగతోట ద్గగ ర్ క్ాద్ు కదచ!. దేవ రాయ II


పౌరఢరాయ 1485
(1424-1446) ని గజభితేకర్ అని పిలిచేవార్ు 1424 లో
స్ింహాస్న్చనిన అధిరోహించింది మొద్లు కనులు న్ెతిాక్ెక్కిన
భూస్ావములిన అలాగే ద్క్షిణ క్ాలికట్ దేశము య్యేలే స్మాాట్ ను మరియు క్కవలన తిర్ుగుబ్ాటలను

12
తీవరంగా అణిచివేశాడు. ఇత్ను స్ామంత్రాజులను చేప్ుపచేత్లోల ఉంచుక్ోవడంలో అందెవేస్ిన చేయ్య.
లంక దీవపానిన ముటట డించచడు మరియు బ్రాి రాజులను స్ామంత్ లిన చేస్ుక్ొని వారిక్క కూడచ
చకరవరిా అయాయడు. యుద్ా వీర్ుడుగా గాన్ే క్ాక స్ాహిత్యక్ార్ుడిగా
సాలువ రాజవంశం
కూడచ దేవ రాయ II కు మంచి పవర్ు ఉంది. ఇత్ను కననడలో
స్ాలువ నర్స్ింహ దేవరాయ 1485–1491
స్ బ్గిన స్ో న, అమర్ుక వంటట క్ావాయలను, మహాన్చటక

తిమి భూపాల స్ుధచనిధి వంటట స్ంస్ృత్క్ావాయము ర్చించచడు. కతిా క్క రెండో వెైప్ు
1491
ఘంటం. స్ంస్ృత్,కననడ భాష్లలో కవి ప్ండిత్ డెన

నర్స్ింహరాయ- 2 1491–1505
గౌఢడిండిమ బ్టలటను స్ాహిత్య వాద్ప్రతివాద్ము లలో ఓడించిన
తెలుగు కవి శీరన్చధునిక్క ‘కవి స్ార్వభౌమ’ బిర్ుద్ును ఇచిా గౌర్వించినది ఇత్ని ఆస్ాానంలోన్ే. దేవ
రాయ II ను స్ంగమ రాజవంశ పాలకులలో బ్హు స్మర్ుాడుగా చరిత్రక్ార్ులు గురిాస్ా ార్ు.
15 వ శతచబ్ా ం మధయ వర్కు ప్రగతి ప్ధం లో నిరాటంకంగా స్ాగిన
తుళువ రాజవంశం
స్ామాాజయ యాత్ర , అద్ృష్ట ం కలస్ిరాకపో వడం తో క్షీణించిటం
త్ ళళవ నర్స్న్చయక 1491–1503
పారర్ంబ్మైంది. ముఖయంగా స్ంగమ రాజవంశం లో త్ర్ువాత్
వీర్ నర్స్ింహరాయ 1503–1509
వచిాన పాలకులు క్ార్య స్ాధకులు క్ాకపో వడం వలన , అలాగే
రాజయం లోప్ల తిర్ుగుబ్ాటల న్చయకుల ప్రచచానన యుదచధల
కృష్ా దేవరాయ 1509–1529
వలన రాజయం శక్కా స్ననగిలిల పో య్యంది. అవిధేయులు పై చేయ్యగా
అఛుయత్ దేవరాయ 1529–1542 ఉండడం వలన స్ాదించిన భూములిన కరమంగా పో గొటలటక్ొన్ే
వెంకట-1 1542 ప్రిస్తి
ిా వచిాంది. 1485 లో అధిక్ార్ము చిక్కించుక్ోనన
నర్స్ింహ స్ాలవ ఈ ప్రిస్తిక్క
ిా ముగింప్ు ప్లిక్క, విజయనగర్
స్దచశివరాయ 1542–1570
ప్రతిష్ట ప్ునర్ుద్ధ రించి రెండవ రాజవంశం స్ాాపించచడు. అత్ని
హయాం 1491 వర్కు మాత్రమే క్ొనస్ాగింది.ఈ స్మయంలో రాజధచని లో ఏలాంటట భవననిరాిణం
జరిగింద్ని స్ూచించే చినన ఆధచర్ం కూడచ లేద్ు. అత్ని వార్స్ులు అస్మర్ుాలు క్ావడంచే ప్రిస్తి
ిా
శిలలపై చెక్కిన కవిత్వం |

ఒకస్ారి మళ్ళు అత్లాకుత్లమైంది . త్ ళళవ కుటలంబ్ం ప్రభావంతో ప్నిచేస్వ అధిక్ార్ులు ప్రభుత్వ


రాజప్రతినిధులుగా మారార్ు. స్ాలువ నర్స్ింహ దేవ రాయలు త్ర్ువాత్ 1491 లో త్ ళళవ నర్స్
న్చయక తీవరమైన ప్రయతచనలు చేస్ి తిరిగి ప్టలటస్ాధించచడు . 1505 లో వీరా నర్స్ింహ త్ ళళవ

13
స్ింహాస్న్చనిన ఆకరమించి అధిక్ారానిన ద్క్కించుక్ోవడం విజయవంత్మైన పాలకుల ప్ర్ంప్ర్
క్ొనస్ాగించేంద్ుకు స్ంక్ేత్ములు ప్ంప్ుత్్ మూడవ విజయనగర్ రాజవంశానిక్క తెర్ తీస్ింది.
కృష్ా దేవరాయ (1509-1529) మరియు అత్ని వార్స్ుడు , స్వతి త్లిల కుమార్ుడు
అఛుయత్రాయ(1529-42) క్ాలం లో విజయనగర్ స్ామాాజయం దచని శక్కా మరియు స్జీవతచవనిన
ప్తచకస్ాాయ్యక్క చేరాార్ు. అన్ేక మత్ప్ర్మైన స్ముదచయాల స్ంస్ాాప్నము దచవరా క్ేందీరకృత్మైన
నివాస్ ఆవాస్ములతో నగరానిన విస్ా రించచర్ు.వీటటలో క్ొనిన ప్రతేయకమైన శివార్ు స్ాావరాలు
నిరిించటంతో నగర్ం యొకి ప్రధచన ప్రహరీ నుండి బ్ాగా ద్ూర్ంగా ఉనన నగర్ ప్రిస్ర్ ప్రదేశం
కూడచ విస్ా రించింది.
ద్ుర్ద్ృష్ట వశాత్ా త్ ళళవ రాజవంశం ప్రిపాలన లో ఎకుివ క్ాలం పకుిస్ార్ుల ప్ునరావృత్ం అయ్యన
యుదచధలతోన్ే గడిచింది ముఖయంగా 1515-16 లో విజయనగర్ రాజయం ఉత్ా ర్ స్రిహద్ుాపై ఉనన
బీజాప్ూర్ రాష్ట ా బ్హమనీ రాజు ఆదిల్ శాహిస్ స్ంద్డిలో స్డేమియా అననటల
ల , కృష్ా దేవరాయలు
బ్ంగాళాఖాత్ం తీర్ంలో ఒక స్ైనిక క్ార్యకరమం లో ఉనన స్మయం చూస్ి విజయనగర్ం మీద్ దచడి
చేస్ి చచలాక్ోదిా భూబ్ాగానిన ఆకరమించుక్ోగలిగాడు. ఏనుగు
దచహానిక్క చూర్ునీళాు? త్ర్ువాత్ అనతిక్ాలం లోన్ే జరిగిన
యుదచధం లో ఆకరమించిన భూబ్ాగం తో స్హ మరి క్ోంత్
భూబ్ాగానిన బీజాప్ూర్ రాష్ట ంా వద్ులుక్ోవలస్ి వచిాంది.
అతిక్కంచిన క్ోర్మీస్ం ఎంత్స్వప్ు నిలుస్ుాంది?
త్ర్ువాతి ద్శాబ్ాాలలో విజయనగర్ స్ామాాజయం ద్క్షిణ
భార్త్దేశంలోని అనిన ముఖయ రాజాయలు మరియు ఐద్ుగుర్ు
ద్కిను స్ులాానుల (బీజాప్ూర్, అహిద్ నగర్, , బ్ేరార్ ,
గోలొిండ , బీద్ర్) మిద్ ఆధిప్త్య ద్ండయాత్రలు చేస్ి
పో రాడచర్ు. స్ామాాజయం కృష్ా దేవరాయ పాలనలో విజయనగర్
శిలలపై చెక్కిన కవిత్వం |

స్ైన్చయలు నిలకడగా విజయాలు స్ాధించచర్ు. ఆవహిస్ా ునన


స్ూర్ుయనిక్క అంధక్ార్ము ఎద్ురా ? ఎంద్రో అతిర్థ్
మహార్థ్ులు, స్ామంత్రాజులు కృష్ా దేవరాయలకు అగర
తచంబ్ూలం ఇచిా అడుగులకు మడుగులోతచార్ు. శ్రీ కృష్దే వరాయలు (తిరుమల దేవాలయం లోని
కాంసయ విగీహం

14
కృష్ా దేవరాయలు జీవించి ఉననంత్ క్ాలం, ఐద్ుగుర్ు ద్కిను
స్ులాానుల ప్కిలోబ్లేలమై, వారిక్క గుండె దిగుల ైన్చడు. 1529 లో అర్వీడు రాజవంశం

కృష్ా దేవరాయలు ఆదిల్ ష్ా యొకి ఆధీనంలో ఉననబ్లాగం పై దచడి క్క అలియ రామరాయ 1542–1565

స్ిద్ధమవుత్ ననస్మయంలో అన్చరోగాయనిక్క గురెై , త్రావత్


తిర్ుమల దేవరాయ 1565–1572
మర్ణించచడు. ఈ పిడుగులాంటట వార్ా వినన అఛుయత్రాయ(1529-42)
తచనకు తచన్ే తిర్ుప్తి స్మీప్ములోని క్ాళహస్ిా దేవాలయాం లో శీరర్ంగ-1 1572–1586

ప్టాటభిష్వకం చేయ్యంచుక్ొని 1542 లో మర్ణించె వర్కు విజయనగర్ వెంకట-2 1586–1614


స్ామాాజాయనిన అవిచిాననంగా , శేయ
ర స్సకర్ంగా ఎంతో స్మర్ా
శీరర్ంగ-2 1614
న్చయకత్వం క్కంద్ ఉత్ా రాన ఉనన స్ులాానులను నియంతిరస్ా ు ,
రామదేవరాయ
రాజధచని యొకి స్ంప్ద్ను పంప ందిస్ా ు స్ిా ర్ంగా ప్రిపాలించచడు. 1617–1632

అచుయత్ దేవ రాయలు 1542 లో మర్ణించినప్ుపడు , అచుయత్ రాయ వెంకట-3 1632–1642


మేనలు
ల డు, చిననవాడెైన స్దచశివ రాయను రాజుగా నియమించచర్ు
శీరర్ంగ-3 1642–1646
,క్ానీ అత్ను ఉత్సవవిగరహమే. ఏకులాగ వచిా మేకులాగా అయ్యనటల

కృష్ా దేవరాయని అలులడు రామ రాయలే ప్ూరిా రాజాయధిక్ార్ం చెలాయ్యంచెవాడు. స్దచశివ రాయ
పద్ా వాడెై , రాజార్ుుడెై అధిక్ార్ం క్ోస్ం అడిగాడు. వంత్ కు గంతేస్వా దిగింది బ్ుడు అననటల
ల , అత్నిని
చెర్స్ాలలో బ్ందించి, , అలియా రామ రాయ్యే అస్లు రాజయాయడు.
కృష్ాా నదిక్క ఉత్ా ర్ంగా ఉనన బీజాప్ూర్, అహమద్ నగర్ , బ్ేరార్ , గోలొిండ , బీద్ర్ రాజాయల
స్ులాానుల మధయ ఎవరిక్క వారే యమున్చతీరే లా ఉనన అన్ెైకయత్ను ఆస్రాగా చేస్ుక్ొని రామ
రాయలు చొర్వతో వారి రాజక్ీయ వయవహారాలోల స్వయంగా జోకయం చేస్ుక్ొన్ేవాడు. ఇద్ా ర్ు
దెబ్బలాడితే మూడో వాడిక్ే కదచ లాభం.ఒక్ోికి స్ులాానుకు వయతిరేకంగా వేరోక స్ులాానుకు
స్ైనికప్ర్ంగా స్హాయ మందిస్ా ు, త్ర్చుగా ప త్ా లు మారెా దొ ర్ణి, స్ులాానులు నలుగుర్ు న్చలుగు
దచర్ులు గా ఉననన్చనళళు మంచి ప్రతిఫలమే ఇచిాంది. అయ్యతే , 1563 న్చటటక్క అత్ని ధురాలోచనల
శిలలపై చెక్కిన కవిత్వం |

తో, త్రిగిపో యన కఠిన ప్రత్యర్ుాలు అంద్ర్ు ఒక కూటమి గా ఏరాపడచుర్ు. రాచప్గ - పాము ప్గ
కదచ?. ఈ కుటమి రామ రాయాని క్క వయతిరేకంగా స్ైన్చయనిన కదిపి జనవరి 1565 లో విజయనగర్
ద్ళాల పై ఘోర్మైన యుద్ా ం చేస్ార్ు. ఈ ధచర్ుణ యుద్ధ ం విజయనగరానిక్క 100 క్కలోమీటర్ుల
ద్ూర్ంలో త్ళ్ళుక్ోట అన్ే గారమం లో అలియా రామ రాయ ని బ్ందించి , చంపిన త్రావత్

15
అయోమయం గంద్ర్గోళం లో ఉనన విజయనగర్ స్ైన్చయలపై కూటమిక్క విజయం స్ులభమైంది.
దొ ంగలు దొ ంగలు కలిస్ి ఊళళు ప్ంచుకుననటల
ల , త్ర్ువాత్ హంపిని స్ులాానుల స్ైనయం దో చుకుటానిక్క
, న్చశనం చేయటానిక్క, క్ాలిావేయడచనిక్క క్ొనిన న్ెలల పాటల అకిడ ఉండిఉంటార్ు. హంపిలో ఎంత్
ఆమూలమైన ధవంస్ము జరిగింద్ంటే, త్ర్ువాతి విజయనగర్ రాజులు ఎన్ననస్ార్ుల ఎంత్గాన్న
ప్రయతినంచిన్చ దచనిని ప్ునః నిరిించటం స్ాద్యం క్ాలేద్ు.
యద్ా ం త్ర్ువాత్ బ్రతిక్క బ్యటప్డిన ఏక్ెైక స్వన్చధిప్తి , రామ రాయా త్ముిడు అయ్యన తిర్ుమల
దేవ రాయలు , స్ులాాలుల కనుగపిప, 1000 ఏనుగులపై విస్ాార్మైన ఖజాన్చతో పాటల
రాజకుటలంబ్ానిన, చినన యువరాజు స్దచశివ రాయలీన విజయనగర్ం నుంచి పనుక్ొండకు
త్ర్లించుక ప యాడు. త్రావత్ అదే విజయనగర్ం దికుిమాలినదెై, శిధిలమైప య్యంది. ఆ త్ర్ువాత్
ఏరాజు దచనిని ఆకరమించలేద్ు. ప్ర్శురామునిక్క పీరతి అయ్యతే ఇంక ఏరాజుకు పీరతిఅవుత్ ంది

విజయనగర్ స్ామాాజాయనిన స్ంద్రిశంచి , అప్పటట జీవనవిధచన్చననిన , రాజు శక్కాస్ామరాధాలను ,


రాజక్ీయ, ఆరిధక , స్మాజిక ప్రిస్త్ ిా లను నమ్రద్ు చేస్ిన విదేశీ చరిత్రక్ార్ులు

వరుస
చరితరకారుడు ధేశం సంవతసరం విజయనగర రాజు
సంఖ్య
Nicolo De Conti (నిఖ్ొలో డి క ంటీ) దేవరాయ I

1 Nicolo De Conti (నిఖ్ొలో డి క ంటీ) ఇటలీ 1419-1444 బుకకరాయ III


Nicolo De Conti (నిఖ్ొలో డి క ంటీ) దేవరాయ II

2 Duarte Barbosa (దౌరతే బరభోసా) ఫో రుుగల్ 1504-1514 కృష్ణదేవరాయ

3 Fernao Nuniz ఫో రుుగల్ 1536-1537 అఛ్యయతదేవరాయ

4 Domingo Paes ఫో రుుగల్ 1520 కృష్ణదేవరాయ

5 Abdur Razzak ప్రిియా 1443 దేవరాయ II

6 Athanasius Nikitin రష్ాయ 1468-1474 విరూపాక్షరాయ II

7 Garcia Da Orta ఫో రుుగల్ 1534 అఛ్యయతదేవరాయ

8 Ludovico di Varthema ఇటలీ 1502-1507 కృష్ణదేవరాయ

9 Caesaro Federici ఇటలీ 1567 వీర సధాశివరాయ


శిలలపై చెక్కిన కవిత్వం |

10 Firishtah ప్రిియా 1596 వంకటప్తి దేవరాయ II

11 Pietro della Valle ఇటలీ 1623 తామ దేవరాయ

16
రాజధాని యొకక విన్ాయసం

అపార్మైన స్ంప్ద్ , శక్కా, స్ామరాాాలు మరియు బ్లం కలిగి , 25 చద్ర్ప్ు క్కలోమీటర్ల వర్కు
విస్ా రించిన విశాలమైన భూబ్ాగం తో రెండువంద్ల స్ంవత్సరాలు అధిక్ార్ం, పత్ా నము చెలాయ్యంచిన
విజయనగర్ మహానగరానిక్క స్ాటటరాగల స్మక్ాలీన నగర్ం భార్త్దేశం లో ఇంక్ొకటట లేద్ు. రాజధచని
నిరాిణచనిక్క ర్చించిన ప్రణచళ్ళక్ా ప్రతిభే ఇంత్ గొప్పగా నిలబ్డడచనిన ప్రతిబింబిస్ుాంది.
రాతి నిరాిణల ైన పారక్ార్ం గోడలు ,ముఖదచవరాలు , దేవాలయాలు , ప్ుణయక్షేతచరలు, మండపాలు,
త్టాకములు మరియు రాజు ఆస్ాాన్చనిక్క , స్ైనిక విబ్ాగానిక్క స్ంబ్ంధించిన ఉత్సవ విన్నద్ మరియు
నివాస్ నిరాిణచలు మాత్రమే క్ాల వెైప్రితచయలకు, ధచర్ుణ ద్హనక్ాండలకు, అమానుష్ దో పిడీ
ద్మనక్ాండలకు త్టలటక్ొని నిలబ్డి మనుగడలో ఉన్చనయ్య.
న్ేల మీద్ నిలచి ఉనన ప్ూరిా భవన్చలు , రాళూు ర్ప్పలూ గా మిగిలిన గుర్ుాలను బ్టటట వాటట
ప్రణచళ్ళకల పారభవానిన, భూస్ాాపిత్ము అయ్యన భవన భగానవశేష్ాల దచవరా వాటట వాటట ప్రిప్ూర్ాత్ని
అర్ాం చేస్ుక్ోవచుా. స్ాధచర్ణ జన్చభా క్క స్ంబ్ంధించిన ఇళళు మరియు ద్ుక్ాణచలను మాత్రం
కలక్ాలం నిలిచి ఉండే రాతి కటాడచలుగా క్ాక మటటట , రాళళ
ల కలప్, తచటట మరియు టెర్రక్ోట పంకులు
వంటట అశాశవత్మైన ప్దచరాాలతో నిరిించటం వలన న్ేలమటట మై ఇప్ుపడు మచుాక్క కూడచ లేకుండచ
హరించిపో యాయ్య. ఇంటటకనన గుడే ప్దిలం. ఇప్పటటక్ే లభయమైన ఆదచరాలతో ,
అస్ంప్ూర్ామైనప్పటటక్క, రాజధచని మరియు దచని వివిధ మండలాల మొత్ా ం ప్రణచళ్ళకను
గురిాంచవచుా .విజయనగర్ యొకి క్కలక ప్రధేశం చుటూ
ట వలయాక్ార్ం లో కటటటన భారీ క్ోట గోడలు
రాజధచని ప్టట ణ బ్ాగానిన తెలియచేస్ా ుంది. ఇకిడ అత్యధిక జన స్ాంద్రత్ కలిగి ఉండే మత్ మరియు
లౌక్కక భవన్చల , మటటట కుండల శకలాలు అస్ంఖాయకంగా కనబ్డతచయ్య. ఇకిడ హింద్ువులు,
జెైనులు మరియు ముస్ిల ంలు , విభినన స్ాంఘిక మరియు ఆరిాక న్ేప్థచయలు కలిగిన జన్చభా ఉండి
ఉననటల
ల గా లభించిన ఈ ఆధచర్స్ామగిర తెలియజేస్ా ుంది.
వివిధ జాత్ లకు చెందిన ప్రజలు ప్రతేయక గృహాస్ముదచయాలలో త్మ త్మ స్ ంత్ పారర్ధన్చ స్ా లాలు,
శిలలపై చెక్కిన కవిత్వం |

మందిరాలు కలిగి నివస్ించేవార్ని ప్ురావస్ుా ఆధచరాలు స్ూచిస్ుాన్చనయ్య. ఈ


గృహాస్ముదచయాలను కలుప్ుత్్ అన్ేక మారాగలు వాటటని జోడిస్ా ూ చిననచినన తోరవలు ఉన్చనయ్య.

17
ఈ ప్ురాత్త్వ అన్ేవష్ణ ఇంక్ా జరిగి ఈ నివాస్ మండలాల గురించిన స్మాచచర్ం ప్ూరిాగా
తెలియాలిసన అవస్ర్ం ఇప్పటటక్ీ ఎంతెైన్చ ఉంది.
ముఖయమైన క్ోట గోడలు నగరానిక్క త్్ర్ుప చివరోల ఉనన మాలయవంత్ క్ొండ పైన ఆలయ
స్ముదచయానిన కలుప్ుత్్ దచదచప్ు అండచక్ార్ముగానునన ప్రదేశం గా ఏర్పడింది. ఈ పారంత్ం
న్ెైర్ుతిమూల నుండి ఈశానయప్ు అంచు వర్కు 4 క్కలోమీటర్ల కంటే ఎకుివ. క్ెైవార్ము గోడలు
స్కరమంగా లేకుండచ ఎగుడుదిగుడుగా ఉండటానిక్క క్ార్ణం ఒక ప్రకినుండి మరియొక ప్రకికు
అంత్టా వాయపించిఉనన నలల ఱాయ్య మిటట లే.మిగిలిఉనన ముఖదచవరాలు , విగరహాలు, మరియు
గురిాంచబ్డని నిరాిణచల అమరికల ప్రక్ార్ము ప్రముఖ ర్హదచర్ుల యంతచరంగం అంతచ ప్టట ణ
క్ేంధచరనిక్క ప్శిామంగా చివర్లో ఉనన ఒక చినన ప్రహరీ గోడ వెైప్ు క్కర్ణ స్ద్ృశంగా ఉంది.
ఈ పారంత్ం నగర్ం యొకి ముఖయ క్ేంద్రంగా ఉండి , చకరవరిా మరియు అత్ని ఆస్ాానం లోని వార్ు
అంద్ర్ు అకిడ నివస్ించేవార్ు. ప్టట ణ క్ేంద్రం వలే రాజభవన క్ేంద్రం కూడచ దచదచప్ు 1.5 క్కలోమీటర్ల
పారంత్ం ర్క్షణ వలయం ఉంది, క్ానీ, ఇది ప్ూరిాగా నిర్ించబ్డలేద్ు. రాజభవనం లోప్లి స్ా లం లో
కరమర్హిత్ంగా కటటటన గోడలు , గద్ులు వివిద్ ప్రయోజన్చల క్ోస్ం ఉదేా శంచినవిగా తెలుస్ుాంది.
వీటటలో క్ొనిన ప్రజా వేడుకలు క్ొర్కు , క్ొనిన నివాస్ అవస్రాలక్ొర్కు ఉప్యోగించచర్ు. దేవరాయ-1
చే నిర్ించబ్డిన, హజారా రామాలయం విజయనగర్ం గుండెలా ఉండి విజయనగర్ చకరవరిాక్క వశిష్ఠ
స్వవలందించింది. దీని చుటూ
ట ఉత్సవాల మందిరాలు, వేదికలు, ద్ుక్ాణచలు, గుర్రప్ు శాలలు, రాజు
ప్రివార్ గృహలు నిరిించచర్ు. ప్టట ణం లోని చచలా దచర్ులు హజార్ రామ ఆలయ ముంద్ు
ప్రదేశానిన కలుప్ుత్్ నిరిించిన ప్రణచళ్ళక్ే , ఆలయ పారముఖయత్ ఎంతో తెలియ చేస్ా ుంది.
శిలలపై చెక్కిన కవిత్వం |

18
ఆసాేనజీవితం

స్మక్ాలీన ఆదచరాలు అయ్యన విదేశీ స్ంద్ర్శకులు గాథ్లు మరియు కననడ మరియు ముఖయంగా
తెలుగు లోని స్ాహిత్య ర్చనల ప్రక్ార్ం విజయనగర్ంలో జీవనం అంతచ రాజు , అత్ని కుటలంబ్ము
మరియు అత్ని స్వవక్ాగణం చుటూ
ట ఉండేద్ని స్పష్ట ం చేస్ా ున్చనయ్య. విజయనగర్ం లో
రాజక్ీయమైన విష్య వవవహర్మల క్ొర్కు ఒక కృతిరమ రాజధచని ప్రిగణనలోక్క తీస్ుక్ోని
ఉంటార్ు. వాస్ా వానిక్క రాజు మరియు స్ైనయం ప ర్ుగు శత్ర పారంత్ రాజులతో పో రాటాలు చేస్ా ూన్న,
రాజయ ప్ర్యటనలోన్న ఉండి రాజధచనిక్కద్ూర్ంగా అన్ేక న్ెలపాటల గడప్వలస్ి వచేాది .అలాంటట
స్మయం లో కూడచ రాజ కుటలంబ్ం మరియు పిలలలు విజయనగర్ం లోన్ే క్ొనస్ాగించినటల

తెలుస్ోా ంది .విజయనగర్ పాలకుల రోజువారీ జీవిత్ం అధికబ్ాగం లాంఛనపారయము మరియు ఆచచర్
క్ార్యకలాపాలతో నిండిఉంటలంది .ప్రిచచర్కులు వింజామర్లు వీవ రాజస్ం ఉటటటప్డేలా
బిర్ుద్ుపండెములను ద్రించి అన్ేక గంటల త్ర్బ్డి రాజు త్న కనుస్ననల మద్లే మంత్ర లతో,
అధిక్ార్ులతో, గూఢచచర్ులతో మరియు ఆగంత్ క స్ంద్ర్శకులతో ఏక్ాంత్ ర్హస్య స్మాలోచనలతో
గడిపవవాడు .ఈ స్ంద్రాభలలో అత్ను చెపిపవారయ్యంచిన ఉత్ా ర్ ప్రత్ యత్ా రాలను ,మంతిర , రాజ
పారస్ాద్ం లోప్ల ఉండే అధిక్ార్వరాగనిక్క రాజప్రతినిధులకు,స్ుద్ూర్ పారంతచలలోని చకరవరిాక్క
స్ంబ్ంధించిన స్ామంత్ రాజాయలకు ఆజఞ లుగా తెలియచేస్ా ాడు .రాజు ధర్ి స్వర్ూప్ులుగా ఉండి
న్ెైతిక బ్ాధయత్తో ముఖయమైన వివాదచల తీర్ుపలను ఇవవటం లేదచ కనీస్ం ఒక ప్రతినిధిని
నియమించి అత్నిక్క క్ావలస్ిన అధిక్ారానిన అప్పగించేవాడు. అప్ుపడు ఆ ప్రతినిధులే
న్చయయాధిప్త్ లుగా వయవహరించెవార్ు. మత్ప్ర్మైన విష్యాలలో రాజు జోకయం ఎకుివగా ఉండేది.
రాజపారస్ాద్ం లోని దేవాలయాలోల రాజవంశ పార్ంప్ర్యంగా వస్ుానన ప్ూజలను , వివిద్
క్ార్యకరమాలను రాజు నిర్వహించవలస్ి వచేాది. విజయనగర్ చకరవర్ుాలు త్ర్చుగా మార్గ ద్ర్శకత్వం
క్ోస్ం మత్ప్ర్మైన న్చయకులు మరియు బ్ారహిణ స్లహాదచర్ులులతో స్మావేశాలు
జర్ుప్ుత్ ండెవార్ు.
శిలలపై చెక్కిన కవిత్వం |

విజయనగర్ స్ామాాజయం యొకి అంత్రివభాగ రాజయత్ంతచరనిన రాజయ మంత్ర లు , అస్ాాన్చదీశులు


మరియు స్లహాదచర్ులు వారివారి ప్రిధి మేర్కు నియమించిన శాఖాధిక్ార్ుల దచవరా
నియంతిరంచేవార్ు. ఆహావనం, స్ావగత్ స్తచిరాలతో అతిధులకు ఆతిథ్యమివవటం ,వింద్ు, వేడుక,

19
విన్నదచలతో ముఖయంగా ప్రభుత్వం ఆచచర్ వయవహార్ములపై
ద్ృష్ిట క్ేందీరకరించడం దచవరా విజయనగర్ స్ామాాజాయధిప్తి
ప్రధచనమైన , ప్రతీక్ాత్ికమైన పాత్రని పో ష్ించేవాడని స్మక్ాలీన
స్ాహిత్య గరంధచలు ఉదచఘటటస్ా ున్చనయ్య .ప్ురావస్ుా ప్రిశోధకులచే
రాచనగర్ులో వెలుగులోక్క వచిాన అన్ేక నిరాిణచలు ముఖయంగా ,
స్భికుల క్ొర్కువంద్ స్ా ంభాలతో నిరిించిన ఒక విశాలమైన ధర్ిస్భ
భారీ స్మావేశములకు అనుకూలమైన అన్ేక బ్హిర్ంగ
పారంగణచలు ,మతచచచర్ స్ంప్రదచయక ఆచచర్కర్ిక్ాండలు
అనుష్ిఠ ంచుటకు వీలుగా అన్ేక వర్ుస్ క్ొలనులు, రాజు యొకి
రోజువారీ జీవిత్ంలోని ఆచచర్ వయవహార్ములను,
జీవనస్ళ్ళని ధురవీకరిస్ా ున్చనయ్య. అన్ేక
స్ంద్రాభలలో రాజు విస్ా ృత్మైన బ్హుమత్ లు
ఇచిా స్భికులను, అతిధులను స్న్చినించటం
ప్రిపాటట అని అనిన మూలగరంథచలు
ఏక్ీభవిస్ుాన్చనయ్య. ఇలాంటట స్న్చిన్చలలో రాజు,
అతిధిక్క తచంబ్ులం ఇచిా గౌర్వించేదె అస్ల ైన అగర
తచంబ్ూలం. ప్ర్ువిచిా ప్ర్ువు తెచుాక్ోవడం.
రాజు స్ర్స్ స్లాలపాలకు క్ొద్వేముంటలంది. అస్ంఖాయకంగా త్యార్ుచేస్ిన ర్ుచికర్మైన వంటక్ాలు,
స్ంగీత్ం మరియు ర్ంగస్ా ల ప్రద్ర్శనలు , నగర్ం శివార్ల లో వన విహారాలు, వేటాటడం తో విస్ాార్మైన
వింద్ుల విన్నదచల వివరాలు ఇంప్ుగా స్మక్ాలీన గరంధచలలో ఇవవటం జరిగింది. వీటటతోపాటల
త్ర్చుగా రాజు స్భాస్ద్ుల తోడుగా యుద్ధ కళల ప్రద్ర్శనలు, కుస్ీా పో టీలు మరియు జంత్
పో రాటాలు చూచి ఆనందించేవాడు. అంద్మైన
శిలలపై చెక్కిన కవిత్వం |

ప్రిచచరికలు ఎప్పడూ వెంటఉండేవార్ు, ఉంప్ుడుగతెా లు


ఎకుివగా రాజును అనుస్రించేవార్ు. ప్ుర్ుష్ లంద్ు
ప్ుణయ ప్ుర్ుష్ లు వేర్యా! అత్నిన్ే ఆరాధించే
కనునకలువలతో, జిగిబిగి స్ో యగము, స్ింగార్ముతో

20
ప్రివేష్ట ంి చిన కనయలు అడు గింప్నశకయమైన మ్రహ ప్ూరిత్ శృంగార్మూరిా తో స్ర్స్ాలాడినటలట
ఆక్ాలంన్చటట ప్రబ్ంధక్ావాయలనిన వరిాంచచయ్య.అత్ను రాజపారస్ాద్ం వద్లి బ్యటకు వచిానప్ుడు
కూడచ రాజు త్న అభిమానులిన వద్లి ఉండే స్ంద్రాబలు చచలా అర్ుద్ు. ఈ వేశయలు చచలామంది
విదచయభాయస్ం చేస్ినవార్ు మరియు ఆట పాటలోల స్ిద్ధహస్ుాల ై ఉండి మంచి ద్ుస్ుాలు, ఆభర్ణచలు
ద్రించేవార్ని ఎంతోమంది విదేశీయులు చేస్ిన ప్రశంస్ల దచవరా ర్ూఢిఅవుత్ ంది. అయ్యతే
జనస్ాధచర్ణ స్ంద్రాభలలో రాజుతో రాజపారస్ాద్ం లోప్ల కనిపించే స్ీా ల
ర ు మాత్రం రాణులే.
రాజపారస్ాద్ం లోప్లే , స్ీా ర కుటలంబ్ స్భుయలంద్రిక్ీ ప్రతేయక పారంతచలు క్ెటాయ్యంచబ్డి నిష్ిర్షగా
జాగర్ూకుల ైన, నమికమైన స్వవకులు ర్క్షకులుగా ఉండేవాళళ
ల . రాజభవన్చల లోప్లి స్ీా ల
ర కు ,
పిలలలకు, వారి బ్ంద్ువులకు జత్గా దచస్ీలను నియమించేవార్ు. ఈ దచస్ీలు వారిని
కనిపటలటక్ొనియుంటే వీళళుమాత్రం రాజు మరియు రాజకుమార్ుల స్ంద్ర్శనలక్ెై ఎద్ుర్ుచూస్ుాండే
వార్ు.ఈ చుటలటకుపో యన ర్స్ికమణులతో ఏక్ాంత్ముగా వుండటానిక్క , చచటల స్ర్స్ం న్ెర్ప్టానిక్క
వేరోకరికండల ప్డకుండచ గోప్యమైన క్ేళ్ళమందిర్ములను చేర్టానిక్క న్చన్చయాత్న ప్డి ఎన్నన
ముఖదచవరాలు , ఆవర్ణలు మరియు వర్ండచల దచవరా నడవవలస్ి వచేాద్ని రాజపారస్ాద్
పారంతచలోల మిగిలిఉనన నిరాిణచలను చూస్వా నిశాయమౌత్ ంది. అర్ధ రాతిర యుద్ధ ం ఎకిడంటే మలల ల
మంచం మీదే. ఎత్ా లో రాజభవన్చలను మించి ఉనన క్ాప్లా బ్ుర్ుజులు ఆనుక్ొనిఉనన ఇంటట
ఆవర్ణములోక్క మరియు చేర్ువలోని దచర్ులను తోంగి చూస్ుాననటల ండి అద్నప్ు భద్రత్ను
కలిపస్ాాయ్య.
శిలలపై చెక్కిన కవిత్వం |

21
శిలపశాసే రము మరియు కళ

విజయనగర్ం స్ార్వభౌమ అధిక్ార్ పీఠమై ,శిలప నిరాిణం మరియు కళల యంద్ు అత్ యత్ా మ
పారముఖయత్ గల ప్రదేశంగా భాస్ిలిలంది. ఎన్నన కళాఖండచలవంటట భవన్చలు, రాజులు మరియు వారి
కుటలంబ్స్బ్ుయలు , అలాగే వారి
స్వన్చధిప్త్ లు మరియు అధిక్ార్ులు
వారి వారి పవర్లతో నిరిించినప్పటటక్ీ ,
1565న్చశనం త్రావత్ వాటట ఆనవాళళు
కూడచ లేకుండచ పో యాయ్య. గుళళు,
గోప్ురాలు , ఎలాంటట స్ుననం
వాడకుండచ కటటటన నలల రాతి నిరాిణచలు
క్ాబ్టటట రెండవంద్ల ఏళు విజయనగర్
క్ాలంలో జరిగిన ఆలయ నిరాిణ
శైలిలోని అభివృధ్ిధ ని ప్రతిభింబించడచనిక్ే ఉననటల
ల నిలిచి ఉన్చనయ్య. విజయనగర్ంలో
మునుముంద్ుగా నిరిించిన గుళులో హెమకూటం క్ొండ పై నునన 14 వ శతచబ్ా ప్ు గర్భగుడి
ప్రధచనమైంది. దేశీయమైన నిరాిణ రీతిక్క అనవాలుగా వుండే ఈ స్ గస్ైన
కటాటడచలు అనిన రాతి నిరాిణచలే. వీటటలో విలక్షణమైనవిగా
చెప్ుపక్ోద్గినవి - ప్రవేశ దచవర్ముతో ప్రజలు కురోావటానిక్క వీలుగా
వస్ార్ కలిగిఉనన మండప్ములు, రాతి ద్ూలాలకు రెండువెైప్ులా
ద్నునగా నిలిపిన అలంకృత్ముక్ాని వర్స్ స్ా ంభాలతో కటటటన చచవళళు
లేక మండపాలు, కూచిగానుండు గాలి గోప్ురాలు, బ్ుర్ుజులు..
విజయనగర్ స్ామాాజయం లోక్క విలీనమైన త్మిళ దేశం యొకి పాక్షిక
ప్రభావంతో కలస్ి 15 వ శతచబ్ా ంలో ఆలయ నిరాిణం వికస్ించింది,
శిలలపై చెక్కిన కవిత్వం |

విస్ా ృత్ంగా విస్ా రించింది. త్మిళశైలి పవరర్ణతో నిరిించిన కటట డచలలో, హజార్ రామ దేవాలయం,
ఉత్ా మమైన ఉదచహర్ణ. స్ గస్ుగా అలంకరించిన అడుగు పీఠము మీద్ వుబిక్కనటల
ల గా చెక్కిన
ప్ని, అలిక్కన గోడలు ఈవిష్యానిన స్పష్ట ంచేస్ా ున్చనయ్య. ఇటలక మరియు స్ుననం గచుాతో ,

22
వర్ుస్గా త్గుగత్ నన అంత్స్ుాలతో నిరిించిన గర్భగుళళు కూడచ త్మిళ స్ంప్రదచయాన్ేన
అనుస్రిస్ా ున్చనయ్య. మూడు వెైప్ులా ప్రవేశ ధచవరాలునన విశాలమైన మండపాలు దచవరా ఈ
గర్భగుడిని చేర్ుక్ోవచుా.
హంపీ లోని విర్ూపాక్ష దేవాలయ
స్ముదచయానిక్క , త్న ప్టాటభిష్వక త్ర్ుణచన ,
ఒక అద్ుభత్మైన మండపానిన జత్ చేస్ిన
కృష్ా దేవరాయలుతో మ్రద్ల ై త్ ళళన
రాజవంశ పాలనలొ విజయనగర్ంలో
దేవాలయ నిరాిణం ప్తచకస్ాాయ్యక్క చేరింది.
అత్న్ే , క్ొత్ా గా ప్ునరిించిన ఆలయం
ముంద్ుబ్ాగం లో, బ్హుళ అంత్స్ుాలతో ఒక ఎతెైన స్ింహదచవర్ము, గోప్ుర్మూ (త్ర్ువాత్
స్మయం లో ప్ునఃస్ాాపించచర్ు) కూడచ నిరిించచడు.త్మిళ మూలము అయ్యన విశాలమైన
మండపాలు మరియు ఉననత్మైన గోప్ురాలు త్ ద్కు ప్రిణితి చెందిన విజయనగర్ శైలి లక్షణచలకు
ప్రతీకలుగా నిలిచిపో యాయ్య. ఈ
స్ంప్రదచయం త్ర్ువాతి క్ాలం లో
ప్రిమాణముతో
స్ంబ్ంద్ంలేకుండచ అనీన ఆలయ
పారంగణంలో ప్ునరావృత్ం
అయ్యయంది. విఠల్ ఆలయ
పారంగణంలో దచని కళాత్ిక
అగరస్ా ాన్చనిక్క చేరింది. ఇత్ర్
ప్రధచన ఆలయ స్ముదచయాలలో
శిలలపై చెక్కిన కవిత్వం |

వల , విఠల్ దేవాలయం లో కూడచ ఒక్ే వర్స్లోనునన నిడుపైన మండపాలు, ముంద్ుగా ప్రధచన


ఆలయం లోక్క నడిపిస్ా ాయ్య. లోప్ల ఒక ఇర్ుక్ెైన దచరి ప్రధచన దేవతచమూరిా చుటూ
ట ప్రధక్షణగా
తిర్గడచనిక్క ఉంటలంది. స్ంబ్ంధిత్ ధేవుళళు ,దేవత్లు ప్రధచన ఆలయానిక్క ఇర్ువెైప్ులా ఉనన చినన
చినన దేవాలయాలోల ప్రతిస్ిఠ ంచబ్డి ఉంటార్ు.

23
అప్పటట వర్కూ ఉనన శిలపకళా, నిరాిణకళా స్ంప్రదచయలకు ఆచచరాలకు ప్రతిస్పందిస్ా ూ ,
అనుస్రిస్ా ూ జరిగిందే ఈ విజయనగర్ నిరాిణ ప్రిణచము. ఒక భూమికను ఆధచర్ంగా తీస్ుక్ొని,
నలల రాతి స్ా ంభాలమీద్, ఆలయ
పారక్ారాలమీద్ తొలిచిన , లోకప్ుపక్క
అనుస్ందచనించి చెక్కిన , పౌరాణిక,
వర్ాన్చత్ికమైన వృతచాంతచలలోని ప్రధచన,
అనుబ్ంధ పాత్రలు, కనయప్డుచు. ప్నికతెా ,
బ్ానిస్. పాలకుడు, ర్క్షకుడు లేక
స్హాయకుడు మ్రద్లగు ఆకృత్ లు
మరియు ర్ూపాలు పైక్క ఉబ్ుబగా వచిా
ఉండేటల ల స్ాగిన శిలప ర్చన్చ రీతిని
గమనించవచుా. హజార్ రామ దేవాలయంలో , రామాయణ ఉద్ంత్ం ఆదచర్ంగా మొత్ా ం కధను
రెండు ప్రాయయాలు రాయ్య పై వరిాంచచర్ు చితీరకరించచర్ు. ఈరెంటటక్క ఆదచర్ం రామాయణమే అయ్యన్చ
అవి వేర్ువేర్ు కవులు ర్చించినవి. రెండు ర్చనలలోని కవన వయతచయస్ానిన శిలపం లో ప్రస్ుపటంగా
ప్రతిభింబించటమే ప్రముఖంగా పవరొినద్గిన వష్యం. హజార్ రామ దేవాలయానిక్ే చెందిన ప్రహరి
పారక్ార్ము బ్యటటవెైప్ు జంత్ వులు, స్ైనికులు, న్చగరిక మహిళలు, స్ గస్ుగతెా లను శిలీపకరించడం
ద్క్షిణ భార్తీయ కళ లో ప్రతేయకం. అదేవిధమైన రాజ విష్యాలను వివరించే శిలాపలను ,
స్మీప్ంలోని మహానవమి వేదికను నిరిించిన నలల స్వనప్ురాళు పై కూడచ చెక్ాిర్ు. విజయనగర్ంలో
ప్రతి తచవు లోను చెలల ాచెద్రెై ప్డి ఉనన బ్ండరాళళ
ల మీద్ కూడచ రామాయణ ద్ృశాయలతో చెక్కిన
శిలపలు గాని లేదచ వీర్భద్ురని మరియు ఆంజన్ేయ ర్ూప్ంతో హనుమంత్ ని చేస్ిన బ్ొ మిలు
గాని విరివిగా కనిపిస్ా ాయ్య. స్ుప్రతిష్ిఠ త్ స్ాాయ్యలో శిలలపై శిలాపలను చెక్ేి అప్ుర్ూప్ కళ మరియు
మాధయమం యొకి నిర్వహణ లో స్ాంక్ేతిక న్ెైప్ుణచయనిక్క విజయనగర్ం విలక్షణమైనది నగర్ం లోని .
శిలలపై చెక్కిన కవిత్వం |

గర్భగుళు పైన మరియు గోప్ురాల పైన శృంగారించిన దేవత్లు మరియు దేవుళు స్ననగార్
శిలాపలను న్చగరిక భకుాలు త్ర్చుగా మ్రకిడం చూడవచుా. ఇటలవంటట పాలస్ట ర్ శిలాపలను రాజ
నివాస్ాల వద్ా కూడచ అలంకరించచర్ు క్ానీ ఈ త్ న్చ త్ నకల ైన త్ నుకలతో వాటటని గురిాంచలేము .
క్ాంస్య ప్రతిమలు, విగరహలు గుళు లోప్ల ప్రతిష్ిఠ ంచేఉంటార్ు క్ానీ ఆ క్ాలానిక్క చెందిన ఒకిటీఆ ,

24
.పారంత్ంలో మచుాక్క కూడచ కనిపించలేద్ు (ప్రస్ా ుత్ం హంపీ వద్ా విర్ూపాక్ష ఆలయ పారంగణంలో
ప్ూజలు చేస్ా ునన ఇత్ా డి విగరహలు, ఆధునిక క్ాలంలో ప్రతిష్ిఠ ంచినవి)
విజయనగర్ క్ాలంన్చటట చిత్రలేఖనప్ు గుర్ుాలని ,స్ూచనలిన దేవాలయాలలో అస్పష్ట గా
చూడవచుా .అయ్యతే ఎలాంటట వివరాలు
గోచర్మయ్యేయ అవక్ాశం క్ానీ, గరహించే అవక్ాశం
క్ానీ లేద్ు. వార్ు త్ప్పనిస్రిగా పౌరాణిక పాత్రలన్ే
చితిరంచి ఉంటార్ని ఊహించవచుా.( విర్ూపాక్ష
దేవాలయంలోని కృష్ా దేవరాయ మండప్ం లో
స్ంర్క్షించబ్డిన చిత్ా ర్ువులు 19 వ శతచబ్ధ ములో
ప్ునర్ద్ధ ర్ణ న్చటటవి) రాజపారస్ాద్ం లోని
క్ొలువుకూటము, న్చయయస్ా లము, ధర్ిస్భ, చచవళళు అనీన కూడచ కుడయచితచరలతో అలకరించి
ఉంటార్ు. ర్ంగులు అదిా న, చితిరంచిన మృద్ువెైన, ముకమలుతోను, నూలుతోను న్ేస్ిన మరియు
జరీబ్ుటా వలువలు , అదేవిద్ంగా ఏనుుఁగుద్ంత్ముతో చేస్ిన స్ింహాస్నము మరియు ప్డకలు,
బ్ంగార్ు రేకువేస్ి ప్రక్ాశింప్చేస్ిన గడప్కమిిలు, వాక్కళళు మరియు పై కప్ుప శిఖర్ములు అనీన
దో పిడీక్క గురెై కను మర్ుగెైన్చయ్య.
విజయనగర్ వాస్ుాకళ యొకి ఘనత్ , విశిష్ట మైన ఇస్ాలమిక్ ప్ద్ధ తిలో నిరిించిన లోటస్ మహల్
మరియు ఏనుగు లాయం వంటట నిరాిణచలు గమనించగుండచ ప్ూరిా అవుత్ ందచ ? ఈ భవన్చలు
అనీన ప ర్ుగు బ్హమనీ రాజయంలోని
స్మక్ాలీన నిరాిణశైలి పవరర్ణతో
నిరిించినవే. క్ొనిన ఇత్ర్ భవన్చలు
కూడచ ఇస్ాలమిక్ తోర్ణచలతో,
విలువంపైన పైకప్ుప గల కటట డచలుగా ,
శిలలపై చెక్కిన కవిత్వం |

గుమిటమువల నుండు
శిఖర్ములతో, శైలీకృత్ ప్ూల ర్ూపాలోల అలంకరించిన లోకప్ుపలు కలిగి ఇటలవంటట శైలిలో
నిరిించచర్ు. డెకిన్ కళాత్ిక స్ంప్రదచయంతో ఈ స్ృజన్చత్ిక ప్రతిస్పంద్న , విజయనగర్ రాజాస్ాాన
స్ంస్ిృతి యొకి జాతిభేద్ర్హిత్మైన స్ూఫరిానీ, చెైత్న్చయనిన స్పష్ట ప్ర్చటంగా ప్రిగణించచలి.

25
ధారిిక ఆరాధన

హంపి యొకి పౌరాణిక చిత్రప్టానిన ద్రిశస్వా , ధచరిిక స్ంప్రదచయం ఈ పారంత్ంలో ఎలా


వృదిధ ప ందిందో అది అప్పటట నుండి ఇప్పటట వర్కు ఎలా జీవించిఉందో విశద్ంగా వెలలడిస్ా ుంది.
మునుపవ చెప్పబ్డినటల
ల , హంపి తీర్ాం, త్ ంగబ్ధచర నది ఒడుున ఉనన శివుడిన , విర్ూపాక్ష పవర్ుతో
ఆరాదించే శైవ క్షేత్రం. విర్ూపాక్ష ఆరాధన, నిజానిక్క , లభించిన ఆధచరాల ప్రక్ార్ం 12 వ శతచబ్ా ం
న్చటటది. కరాాటక లోని ఈ పారంత్ం, బ్స్వ(1134-1196) ని వీర్శైవ ఉద్యమం ప్రభావం చే పవరరిత్మైంది.
ఇకిడ విజయనగర్ స్ాాపించడంతో ఈ ,ధచరిిక స్ంప్రదచయప్ు ప్రిది స్ామాాజయమంతచ
వాయపిా చెందింది .మొద్టట విజయనగర్ రాజులు వారి , ద్స్ాావేజులను, ప్రమాణ ప్తచరలను ' శీర
విర్ూపాక్ష ' అని లిల్ంచి , రాగి ప్లకలపై చెక్కించి ఆర్ంభించెవార్ు. విజయనగర్ రాజధచనిలొ,
త్ర్ువాతి చకరవర్ుాలు అదే ఆనవాయ్యతి క్ొనస్ాగించచర్ు. విర్ూపాక్షుని అపార్ కృపాకటక్షాల క్ోస్ం
విజయనగర్ పాలకులు , ఎన్నన దచనధరాిలని , హంపిలోని విర్ూపాక్షాలయ స్ముదచయనిక్క
ఇచచార్ు. అలాగే రాజపారస్ాద్ య్యెలలలలో ఇంక్ొక చినన మందిరానిన విర్ూపాక్షుని క్ెై నిరిించచర్ు.
ఇది మఖయంగా రాజకుటలంబ్ం, వారి ప్రివార్ల ఏక్ాంత్ స్వవక్ెై ఉదేా శించి నిరిించినటల
ల గా
కనిపిస్ా ుంది.
దేవత్ ప్ంపా, విర్ూపాక్షునిక్క అధీన స్హచరి అయ్యఉండి అన్ేకమంది పౌరాణిక రాజులిన
క్ాపాడింద్నీ, ఈ దేవత్ను పో లిన దేవత్ లేద్నీ, హజార్ రామ దేవాలయం కుడచయల మీద్ ఉనన ఒక
శాస్నంలో, దేవరాయ-1 కు ఈమను ర్క్షకదేవత్ గా నిరేధశించి చెక్ాిర్ు. రాజధచని వద్ా ప్ూజలు
చేయడచనిక్క ఒకి ప్ంపా మాత్రమే స్ీా ర దేవత్ అని అనుక్ోకూడద్ు. రాళుపై చెక్కిన, ర్కా పిపాస్ి క్ాళ్ళ
విగరహాలు ఈ పారంత్ంలో కనిపిస్ా ాయ్య.ఎలల మి పవర్ుతో ప్రధచన ర్హదచరి లో నిరిించిన క్ాళ్ళ మందిర్ం ,
వాయువయం నుండి రాజపారస్ాద్ం లోక్ే దచరితీస్ుాంది. ఇప్పటటక్ీ ప్ూజాద్ులు నిర్వహిస్ా ునన ఈ గుడిలో
స్ంవత్సరిక జాత్ర్లో జంత్ బ్లులు మరియు నిప్ుపమీద్ నడకలు జర్ుగుత్్న్ే ఉన్చనయ్య.
విజయనగర్ క్ాలంలో ఆరాధించబ్డిన ఇంక్ొక రౌద్రమూరిా , శివుడే క్ానీ , వీర్భద్ురని ర్ూప్ంలో ఉండి
శిలలపై చెక్కిన కవిత్వం |

ర్క్షణ స్ూచిస్ూ
ా ఉంటాడు. నిజానిక్క, ఈ ఆరాధిన, ఇప్పటటక్ీ క్ొనస్ాగుత్్న్ే ఉంది. ద్ళస్రియ్యెైన ,
ప్లకవల వుండే నలల రాయ్య పై చెక్కిన వీర్భద్ురని బ్ొ మిలను , ముఖయంగా క్ొండ చివర్ల న మరియు
ముఖదచవరాల వద్ా ఏరాపటలచేస్ార్ు. 3.6 మీటర్ుల ఎతెైన అతిమన్నజఞమన
ై వీర్భద్ర ప్రతిమను

26
చచప్రాయ్యపై మలిచి, హంపి నుండి ద్క్షిణం వెైప్ు వెళళు ర్హదచరి పై ఒక స్ింహదచవర్ం లోప్ల
అమరాార్ు. చచలమటలటకు దీనిన్ే త్ర్ువాత్ ఉదచాన వీర్భద్ర ఆలయాంగా మారాార్ు. అన్ేక
పారంత్లలో , బ్ండరాళళ
ల పై , రామాయణ కథ్ లోని ప్రధచన పాత్రలిన పో లిన బ్ొ మిలను తిరిగి తిరిగి
చెక్ాిర్ు. అడప్ద్డప్ ఒక శిలాపనిన పో లిన అన్ేక శిలాపలిన గురిాంచవచుా. చకరతీర్ధంలో నిలబ్డి
త్ ంగబ్ద్రను ప్ర్య వేక్షిస్ా ునటల
ల ండే క్ోద్ండరామ దేవాలయంలోను మాలయవంత్ ,క్ొండ శిఖర్ం మీద్
క్ోలువెైఉనన ర్ఘున్చధచలయంలోను ,రామాయణ స్నినవేశ చితచరలని ర్మణీయంగా చెక్ాిర్ు .
హజార్ రామ దేవాలయం లో బ్హుశా రాముడు, స్ీత్ మరియు లక్షిణుడు విగరహాలకు ప్ూజలు
చేస్ిఉంటార్ు ,క్ానీ ,రాతితోన్న లేదచ కంచుతోన్న చేస్ిన ఆవిగరహాలిన దో చుకున్చనర్ు. క్ొండ గుటట లల ోని
ల కిలేననిన బ్ండరాళల మీద్ ,ఆలయ స్ా ంభాలమీద్ ఒక చేయ్య పైక్ెతిాన ఆంజన్ేయునిగా చెక్ాిన
హనుమాంత్ ని విగరహాలు అన్ేకం .వీర్ుడు, శూర్ుడు, ప్రాకరమవంత్ డు అయ్యన ఈ వానర్రాజు ,
ఒక చేయ్య పైక్ెత్ాడం తిర్స్ాిర్మా ?, అలక్షయమా ?, ప్ంత్మా?, నీచేత్క్ాద్నడమా?, జగడచనకు
పిలవడమా?. ఇలాంటట విగరహాలనిన, ర్క్షణన్ే స్ూచిస్ుాన్చనయని ప్రిగణించచలి, ఎంద్ుకంటే ఇటల
వంటటవే వీర్భద్రని విగరహాలను కూడచ త్ర్చుగా ర్హదచర్ులు మరియు మారాగల ప్కిన నిలిపి
ఉంచచర్ు.
పౌరాణిక భూబ్ాగమైన హంపిలో స్వత్స్ిసద్ధ ంగా , స్హజంగా, అంత్ర్గ త్బ్ాగంగా ప్రస్ిదచె ిధ ందిన ఈ
మత్విశావస్ాలు, స్ంప్రదచయాలు ప్ూరిాగా అర్ావంత్ంముల ై, దేశీయముల ై ఉండి ఇప్పటటక్ీ
వరిాలల ుత్్న్ే ఉన్చనయ్య. ఇత్ర్ స్ంప్రదచయాలు, అన్ేకం, న్చగరిక పారప్కం దచవరా విజయనగర్ంలో
ప్రవేశించచయ్య,. క్ాని , ఈ రాజధచని న్చశనం అయ్యన త్ర్ువాత్, అవేవీ మనుగడలో లేవు. అవిఅనీన,
12 వ శతచబ్ా ంలో ద్క్షిణ భార్త్దేశంలో రామానుజాచచర్ుయలు స్ాాపించిన శీరవెైష్ావ ఉద్యమముతో
ముడిప్డి ఉంటాయ్య. ముఖయంగా త్ ళళవ చకరవర్ుాల పాలనలో శీరవష్
ెై ా వానిక్క విశేష్మైన అభిమానం,
ఆద్ర్ణ లభించచయ్య. శీరవెైష్ావ దేవాలయాలలో, తిర్ుప్తి స్మీప్ంలోని తిర్ుమలలోగల
వెంకటేశవర్స్ావమి దేవాలయం లోకపిరయమైనది. కృష్ా దేవరాయ మరియు అచుయత్రాయ , ఈ
శిలలపై చెక్కిన కవిత్వం |

దేవాలయానిన , ఒక ప్రముఖ ప్ుణయక్షేత్రం గా అభివృదిధ చేయటమేక్ాక ఎన్నన విరాళాలతోపాటల


కృత్జాఞతచప్ూర్వకంగా తచమే శిలాపలుగా దేవునిక్క స్మరిపంచుకున్చనర్ు. వెంకటేశవర్ుని పై భక్కాతో ,
విజయనగర్ంలో , కనీస్ం ఎనిమిది తిరివేంగళన్చధ దేవాలయాలు , మంటపాలు నిరిించచర్ు.
కరాాటకలోని ఈ పారంత్ంలో వెంకటేశవర్ుని తిరివేంగళన్చధ అని పిలవడం ప్రిపాటట. అటలవంటట వాటటలో

27
అతిపద్ా ది అచుయత్రాయ మందిర్ం. దీనిని 1534 లో, రాజుకు బ్ావమరిది మరియు ముఖయమంతిర
ప్ున్చదివస్
ే ి, స్ాాపించచడు. కృష్ా ని ఆరాధించటం కూడచ శీరవెైష్ావ స్ంప్రదచయంలో ఒక ముఖయమైన
భాగం. ఒరిస్ాస లో విజయనగర్ స్ైనయం విజయానిక్క జాఞప్క్ార్ధంగా కృష్ా దేవరాయ , ఈ దెవుని క్ోస్ం
ఒక ఆలయం నిరిించచడు. ఈ క్ొత్ా గా నిరిించిన ఆలయ గర్భగుడిలో , బ్ాల కృష్ా ని రాతి
విగరహానిన ప్రతిష్ాఠపించచడు. ఈ విగరహాం , ఆంధర ప్రదేశ్ లోని వూయహాత్ికమైన ఉద్యగిరి క్ోట నుండి
ఒక ద్ండయాత్రలో క్ొలల గొటటటందే. నర్స్ింహ ఆరాధన, స్ింహం త్ల మనిష్ి మ్రండెము తొ ఉనన
విష్ా వు అవతచర్ం , త్్ర్ుప కనుమలలోని మఱుగున ఉనన అడవి మద్యలోని అహొబిలం
ఆలయానిక్క చెందినది. ఈ నర్స్ింహ ఆరాధన , త్్ర్ుప కనుమ పారంత్ తెలుగు వీర్న్చయకులతో
త్ ళళవ చకరవర్ుాలకు ఉనన స్త్సంబ్ంధచలను స్ూచిస్ుాంది. ఈ తెలుగు న్చయకులతో ఉనన
స్ంబ్ంధచనినతేలిపవ మరొక భారీ ఏకశిలా నర్స్ింహస్ావమి విగరహానిన కృష్ా దేవరాయలు,
విజయనగర్ంలో ఎరాపటలచేస్ాడు. ఇది భక్కా, భయం మరియు విస్ియలను కలిగిస్ా ూ ఎంతో
స్ూపరిానిస్ూ
ా ంది. ఇకిడ ఇంక్ొక విష్యమేమంటే, విజయనగర్ంలోని విఠల్ , ద్క్షణ మహారాష్ట ా లో
ప్రముఖ ప్ుణయక్షేత్రం ప్ండరిప్ూర్ కృష్ా నిక్ీ గల స్ార్ూప్యం. ఈ విజయనగర్ం విఠల్ దేవాలయంలో
ప్రతిష్ాఠపించిన కృష్ా విగరహాం ఢిలీల స్ైనయం ద్క్షిణ భార్త్దేశంపై ద్ండయాత్రల స్మయంలొ
ప్ండరిప్ూర్ునంచి త్ర్లించిందేనన్ే ఒక అస్పష్ట మైన కథ్ ఉంది, క్ానీ ఈ కథ్ ఎంత్ నిజమ్ర,
నిజానిక్క నిర్ూపించబ్డలేద్ు. 16 వ శతచబ్ా ం విజయనగర్ంలోని ప్విత్ర ప్ుర్వీధులనిన , ముఖయంగా
శీరవెైష్ావ స్ంప్రదచయంలోని కృష్ా , విఠల మరియు తిరివేంగళన్చధ స్వవలక్ే అరిపత్మైన్చయ్య.
ఆలావర్ుల స్ంప్రదచయం కూడచ శీరవెైష్ావ ఉద్యమంలో ఒక ముఖయ పాత్ర పో ష్ించింది. రాజధచని వద్ా
ఈ ఆచచర్ుయలకు అంక్కత్ముచేయబ్డు ఎన్నన మండపాలు ఇంద్ుకు స్ాక్షయంగా నిలిచచయ్య. విఠలాలయ
స్ముదచయం చుటలటప్కిల ఉనన మండపాలలోని రామానుజ, తిర్ుమంగాయ్ మరియు ఇత్ర్
ఆలావర్ుల విగరహాలు చుటూ
ట ప్విత్రమైన ప్రద్క్షణచలతో భకుాలు స్ంద్రిశంచేవార్ు.
జెైన్ తీర్ాంకర్ులను కూడచ విజయనగర్ంలో ఆరాధంచినటల
ల ప్టట ణ క్ేందచరలలోనూ మరియు
శిలలపై చెక్కిన కవిత్వం |

నగర్శివార్ు బ్స్లలోనూ నిరిించిన జెైన్ ఆలయాల వలల అవగత్మౌత్ంది. హరి హరా – 2 వద్ా
ఘనత్ ప ందిన స్వనీధిప్తి ఇర్ుగప్పను ఒక జెైనునిగా భావించవచుా. అత్ను కమలాప్ుర్ం మరియు
అన్ెగొంధి వద్ా తీర్ాంకర్ుల దేవాలయాలు నిరిించచర్ు

28
విజయనగర్ క్ాలంలో
దేవత్లు , దేవుళళు
మరియు ఋష్ లిన
ప్ూజించటమే క్ాక
యుద్ధ ంలో
మర్ణించిన స్ాధచర్ణ
మానవులీన,
ముఖయంగా
స్తిస్హగమనం
చేస్ిన వీర్ుల భార్యలీన
కూడచ ఆరాధించటం
వాడుక లోఉంది.
చెలల ాచెద్ుర్ుగా
ప్డిఉనన ప్లకల
రాళుపై చెక్కిన
మర్ణించినవారి
జాఞప్క్ార్ధ శిలలు
విస్ా ృత్ంగా ఉండి
వారిపై భయభకుాలతో గూడిన గౌర్వము కలిగిఉండెవార్ని నిర్ూపిత్ం అవుత్ ంది. వీర్ మర్ణిం
ప ందిన న్చయకులు లేదచ వారి భార్యలను గురిాంచటానిక్క అప్ుపడప్ుపడు శిలాశాస్న్చలు
వేస్వవాళళు. అలాంటటవి క్ొనిన హంపిక్క ప్శిామముగా క్ొదిా ద్ూర్ంలో త్ గభదచరనదిక్క అభిముఖంగా
ఉనన ఒక చినన గుడి వెనుకబ్ాగం లో చూడవచుా. (అన్ేక స్ాిర్క రాళళు ఇప్ుపడు కమలాప్ుర్ం
శిలలపై చెక్కిన కవిత్వం |

లోని ప్ురావస్ుా స్ంగరహాలయం వద్ా ప్రద్రిశస్ుాన్చనర్ు ) .

29
ఉతసవాలు ,ప్ండుగలు, తిరున్ాళుు

ప్రతి ఏడచది రాజధచని ప్ుర్ వీధులలొ అత్యంత్ జనర్ంజకంగా జరిగే స్ంఘటనలోల ఎన్నన గొప్ప
ప్ండుగలు ఉన్చనయ్య. విర్ూపాక్ష , ప్ంపాదేవి ల ప్రధచనం మరియు కళాయణోత్సవాల స్ంద్రాభలలో
విజయనగర్ ప్ుర్ వీద్ులలో ర్ధో త్సవం నిర్వహించేవార్ు. విజయనగర్ క్ాలం లోని ఈ ర్ధో త్సవం ,
ఇప్పటటక్ీ ప్ుర్ప్రజలంతచకలస్ి ఈ ర్ధచనినలాగే వేడుకను ఎంతో ఉతచసహంగా జర్ుప్ుకుంటలన్చనర్ు.
ఈలాంటట శుభ స్మయాలోల , విర్ూపాక్ష ఆలయం ముంద్ు బ్జార్ వీధి లో, అన్ేక ర్క్ాల వస్ుావులు
అమిక్ానిక్క పటటట హడచవుడిగా ఉండే స్ంత్ విశేష్మైన ఆకర్షణ. 16 వ శతచబ్ా ప్ు స్మక్ాలీన ర్చయ్యత్
, అహో బ్ల ర్చించిన విర్ూపాక్ష వస్ంతోత్సవ చెంప్ు క్ావయం లో యువరాజు , ఒక వేశయను
కూడేటంద్ుకు వేస్ుక్ొనన ప్ధక్ానిన, న్చయక్ీ న్చయకులు చేస్ుక్ొనన స్ంక్ేతచలిన ఎంతో
శృంగార్భరిత్ంగా వరిాంచచడు. ఈ కళాయణోత్సవాలనీ, వస్ంతోత్సవలనీ తిలక్కంచటానిక్క భారీస్ంఖయలో ,
స్ంద్ర్శకులు వచేావార్ని ఈ క్ావయం దచవరా అవగత్మౌత్ ంది. ఇలాంటట ర్ధో త్సవాలు ,స్ంబ్రాలు,
వేడుకలు శీరవెైష్ావ స్ముదచయాలలోను అనుష్ిఠ ంచేవార్ు , క్ానీ ప్రస్ా ుత్ రోజున ఎవర్ూ
అనుస్రించనంద్ునలన మర్ుగున ప్డిపో యాయ్య.
రాజధచనిలోని గొప్ప అలయాలలోను, మత్ స్ంబ్ంధమైన ప్విత్ర మందిరాల చుటూ
ట ఉనన
ప్ుర్వీధులలోను అనిన ప్ండుగలను ఎంతో ఉతచసహంతో ఉత్సవాలు జర్ుప్ుకున్చనర్ు. మారిా -
ఏపిరల్ మధయ క్ాలంలో జరిగే హో లీ ప్ండుగలోలాగా, వస్ంత్ ఋత్ వులో వస్ంతోత్సవానిన
ఆస్ాానికులు, రాజభృత్ యలు మరియు న్చగర్వాస్ులు కలస్ి ర్ంగులు కలిపిన నీళళ
ల చిముికుంటూ
ఉర్కలు ప్ర్ుగులతొ ఆనందచనిన ప్ంచుకుంటార్ు. విజయనగర్ కవులు య్యంప్ుగా వరిాంచినటల

రాజు ఇత్ని రాణులు వారివారి చెలికతెా లు, ప్రిచచరికలతోనూ కలస్ి క్ొలనులలో జలక్ాలాడుత్్ ,
స్ర్స్ముగా ఒకరిపై ఒకర్ు నీళళ
ల చిముిత్్ ఆనందించే వార్ు. జలక్ాలాటలలో ఎమి హాయ్యలే హల.
అప్ుపడప్ుపడూ స్ర్స్ుసలలో ప్డవప్రయాణం ... లాహిరి లాహిరి లాహిరిలో... రాజ భవన
స్ముదచయంలో ఉనన అన్ేక స్ాననం మడుగులు, నీటట మంటపాలు విజయనగర్ం లో
శిలలపై చెక్కిన కవిత్వం |

వస్ంతోత్సవం పారమఖాయనిన విశిద్ప్ర్ుస్ుాన్చనయ్య. న్చగర్వాస్ులు ఒకరిపై ఒకర్ు స్ర్స్ంగా


నీళళ
ల చిముిత్ ననటల
ల చెక్కిన ద్ృశాయలను మహానవమి వేదికకు అమరిాన ఫలకరాళుపై
చూడవచుా. మనిధుడు త్న దేవేరి ర్తితో క్ామ యుదచధలు కలిస్ి చేస్ా ుననటూ
ల , స్ర్స్మైన

30
ప్డత్ లు విలు
ల చేతిలో ప్టలటక్ొని ప్ూల బ్ాణచలు విస్ుర్ుత్ ననటల
ల , మదెా ల వాయ్యస్ుాననటల
ల ,
తెడు ుతో ప్డవను నడుప్ుత్్ శృంగార్ంగా విహారిస్ా ుననటల
ల చెక్కిన చితచరలనీన ఈ వస్ంతోత్సవానిక్క
స్ంబ్ంద్ంచినవే.విజయనగర్ శిలుపలు శిలలతో స్ంగీత్ం ప్లిక్కంచటమే క్ాకుండచ శృంగార్ న్చటయ
ర్స్ానిన ఒలిక్కంచటంలోనూ స్ిద్ధహస్ుాలు.
చకరవరిా , మహానవమి స్ంద్ర్బంగా అత్ని స్వన్చధిప్త్ లను, స్ామంత్ రాజయపాలకులను మరియు
అధిక్ార్ అనధిక్ార్ ప్రముఖులను విజయనగర్ం రాజధచనిక్క ఆహావనించేవాడు. అంద్ుక్ే,
మహానవమి గొప్ప ఉత్సవం గా ఉద్భవించింది. మహానవమి స్ప్ట ంబ్ర్- అక్ోటబ్ర్ లో వస్ుాంది కనుక ,
ఆ వరాషక్ాలం చివరోల ప్ండుగ త్ర్ువాత్ ద్ండయాత్రలు పారర్ంభించడచనిక్క అనువెైన స్మయం.
నిజానిక్క, ఈ ప్ండుగను కరమంత్ప్పకుండచ తొమిిది రోజులు మరియు రాత్ర లు విజయనగర్ రాజులు
దేవిక్క విశిష్ట మైన ప్ూజలు చేస్ి , వారిక్క విలువెైన ఆయుధచలు మరియు విజయాలు ప్రస్ాదించమని
క్ోర్ుకుంటూ దేవిక్క ఎన్నన బ్హుమత్ లు , జంత్ బ్లులు స్మరిపంచుకుంటార్ు. ఈ ప్ర్వదిన
ప్ూజా విధచనము అంతచ ఒక యుద్ధ వాతచవర్ణచనిన స్ూచిస్ూ
ా ఉంటలంది .ప్ద్వ రోజు అనగా

ద్స్రారోజు, చకరవరిా త్న గజ, అశవ, క్ాలభలాల ఊరేగింప్ులు స్మీక్షించడంతో ఈ ప్ండుగ


ప్రిస్మాపిా అవుత్ ంది.
మహానవమి , విజయనగర్ంలో నూత్నకలపన క్ాకపో యునప్పటటక్ీ, పాలకులు దీనిని ఒక
అద్ుభత్మైన మత్ రాజక్ీయ స్ంఘటనగా ర్ూప ందించి అభివృదిధ చేస్ిఉంటార్ు. ప్ురాణచనిక్క
స్ంబ్ంధించినంత్వర్కు , రాముడు రావణచస్ుర్ుడితో యుద్ధ ం చేస్వ స్ంద్ర్భంగా చివరిరోజు,
నవమిన్చడు, ద్ురాగదేవి మద్ా త్ , అనుగరహము క్ోస్ం ఆమను ప్ూజించి స్ంత్ ష్ిటరాలును చేస్ా ాడు.
ఈ మహానవమి ఆ రామాయణ కధనుంచి ఉద్భవించినదే. క్ాబ్టటట రాముడి వల , విజయనగర్
రాజులు కూడచ త్న స్ామాాజాయనిన పాలించడచనిక్క మరియు వారి శత్ర వులపై విజయము
స్ాదించటానిక్ీ త్గినంత్ శక్కానీ, మందీమాలభలానీన ప్రస్ాదించమని ద్ుర్గ దేవిని మనస్ులో క్ోర్ుక్ొని,
ప్ూజలు నిర్వహించి ఉంటార్ు. మహానవమి ముగిస్ిన త్రావత్న్ే , విజయనగర్ రాజులు , త్మ
శిలలపై చెక్కిన కవిత్వం |

శత్ర వుల మీద్ ద్ండయాత్రలకు ప్ూనుక్ొన్ేవార్ు. ఈ ప్ండుగకు, దచని స్ైనిక పారధచనయత్ పాటల,
రాజక్ీయ పారముఖయత్ కూడచ ఉంటలంది, ఎంద్ుకంటే, ఈ త్ర్ుణములోన్ే స్ామంత్ లు,
ఉననతచధిక్ార్ులు, విజయనగర్ చకరవరిాని క్ీరా ంి చి , వారి వారి ప్రభుభక్కానీ, విశావస్ానీన, అధీనత్నూ

31
ప్రకటటంచి, గజ, అశవ, క్ాలభలాలను ప్రతేయకముగా ప్రద్రిశంచి, స్ామాాజాయంలో వారి వారి స్ాాన్చలను
స్ుస్ిా ర్ం చేస్ుకుంటార్ు.
విజయనగర్ రాజు యొకి అధిక్ార్ం,స్ంప్ద్ నూ ప్రద్రిశంచించి, త్దచవరా స్ామాాజయం యొకి
ఆడంబ్ర్ం, వెైభవము ను నగర్వీధులలో క్కక్కిరిస్ిన స్ంద్ర్శకులకు , పౌర్ులకు తెలియచేయటమే
ఈ మహానవమి మఖయ ఉదేా శం. శోభాయమానముగా అన్ేక ఆభర్ణములతో అలంకరించిన
గుఱఱ ములు, ఏనుగులు మంద్ు నడుస్ూ
ా ఉండగా, ర్త్నములు, మణులు ప దిగిన కంఠహార్ములు
,చేత్ లకు ప్టీటలు , కంకణచల తోనూ, క్ాలి అందియల తోనూ కనయప్డుచులు, ప్రిచచర్కుల స్ాయం
తీస్ుకుంటూ నడిచే మహిళలు , స్ంగీత్క్ార్ులు, తెలలని చచమర్ధచర్ులుడో లు క్ొటలటవా ,ళళు, పైక్ెతిాన
ప్తచక్ాలను, రాజ చిహనలను ప్టలటకు నడిచేన్చళళు, విద్ూష్కులు, ఆటలు ఆడుత్్
దొ మిర్వాళళు, ప్లల క్ీలలో రాణులు ఊరేగింప్ును అనుస్రించేవార్ు. నగర్ శివార్ులలో ఆగిఉనన
శిలలపై చెక్కిన కవిత్వం |

స్ామంత్రాజుల స్వనల, అశవ గజ బ్లగాల కవాత్ లు చూస్ిన రాజు , వారిక్క త్గిన విన్నదచనిన,
దివయమైన వింద్ులు అందించటం ఈ వేడుకలకు ప్తచక స్నినవేశం.

32
విజయనగరంలో ముసిల ంలు మరియు యూరభపియనయల

అప్పటోల ద్క్షిణ భార్త్దేశం లో విజయనగర్ం అతిపద్ా ది, భాగయవంత్మైనదీ మాత్రమే క్ాక విశాలద్ృష్ిట
గల రాజధచని . త్ర్చుగా ఉత్ా ర్ స్ులాాన్ రాజాయలతో యుద్ధ ం ఉననప్పటటక్ీ, రెండు విభినన స్ాంస్ిృతిక
దేశాల మధయ స్ిా మిత్ రాకపో కలు, నిలకడెైన కరయవికరయాలు జర్ుగుత్ ండేవి. ఈ విజయనగర్ స్ైనయం
అశివకద్ళ విదచయమర్ిం, మళళకవలు స్ులాానుల ప్ద్ధ త్ లు వారి నుంచే న్ేర్ుాకున్చనర్ు. పరిషయన్
శైలిలో ఉండే కంచుకం, మొనదేలిన త్్రాయ్యలు రాజులు, రాకుమార్ులు , మంత్ర లు ధరించేవార్ు.
రాజభవన స్ముధచయం లో నిరిించిన ర్చా స్ావిళళ
ల , మంటపాలు మరియు క్ావలివాడు నిలిచే
బ్ుర్ుజుల నిరాిణచలు స్ులాానల శైలి ప్రభావమే. వీటటవలన, రెండు రాజాయల మధయ యాతచయాతచలు
ఎకుివే అని తెలుస్ుాంది. మత్ మారిపడులతో ముస్ిల ంలుగా మారిన భార్తీయులీన, మధయ త్్ర్ుప
దేశాలనుండీ మరియు భార్తీయ మధయ పారంత్ం నుండీ వలస్దచర్ులు ప్టటటన ముస్ిల ంలను
విజయనగర్ పాలకులు పద్ా స్ంఖయలో ప్నిలో నియమించేవార్ు అని విదేశీ స్ంద్ర్శకులు నివేదికలు
మరియు రాజధచని లోఉనన అన్ేక మస్ీద్ులు ,ముస్ిల ంల స్మాధులు మరియు ముస్ిల ంల
గృహస్ముదచయాల ఉనిక్క దచవరా నిరాధరించబ్డింది . దేవరాయ 2 ప్రిపాలన్చ క్ాలంలొ , ముస్ిల ం
మతచనిక్క చెందిన అధిక్ార్ులచే ప్రమాణస్ీవక్ార్ం చేయ్యంచడచనిక్క అనువుగా , త్న స్ింహాస్నం
ప్కిన ఖురాన్ ప్రతిని ఉంచడం ప్రఖాయత్మైంది. అత్ను త్ర్చుగా ' హింద్ూ మత్ం రాజులలో ఒక
స్ులాానుగా స్వయంగా చెప్ుపకున్ేవాడు. ఇదే ప్ద్ా తిని ఇత్ర్ విజయనగర్ చకరవర్ుాల పాఠించచర్ు.

విజయనగర్ంలో ఉనన ముస్ిల ంలు, గురారలను పంచడం, శిక్షణనివవడం, దిగుమతి చేస్ుక్ోవడం ఇలా
, అత్యంత్ త్ర్చుగా స్ంబ్ంధం కలిగి ఉండేవాళళు.ద్క్షిణ భార్త్దేశంలో గురారల స్ంతచన్నత్పతిా బ్ాగా
లేకపో వడం వలన మరియు విజయనగర్ రాజులకు గురారల క్ొర్కు ఉనన నిర్ంత్ర్ అవస్రాల ద్ుష్ాయ
స్ిా ర్మైన స్ర్ఫరా చేయగల ముస్ిల ం దిగుమతిదచర్ుల పైన్ే ఆదచర్ప్డవలస్ివచేాది. విజయనగర్
స్ైనిక, ర్క్షణ అవస్రాల క్ోస్ం మర్ుగెైన పద్ా అశవకద్ళం అనివార్యమైంది , అంతేక్ాక , రాజు వయక్కాగత్
శిలలపై చెక్కిన కవిత్వం |

ఉప్యోగాలకు, రాజును క్ాప్ుక్ాస్వ వారిక్ోస్ము కూడచ మేలిమి గురారలు క్ావలస్ివచేాది. ఏనుగుల


కంటే ఎకుివ గురారలను కలిగిఉండటమే విజయనగర్ క్ాలంలో గోప్ప హో దచగా బ్ావించేవాళళు,
అంద్ుకన్ే చకరవర్ుాలు అరేబియా దీవప్కలపం నుండి ఉత్ా మమైన జంత్ వులు దిగుమతి

33
చేస్ుకున్ేవాళళు. అర్బ్ వాయపార్ులు అరేబియా స్ముద్ర వర్ా కం మీద్ ప్ూరిా ఆధికయం కలిగిఉండేవార్ు.
అరేబియా స్ముద్రప్ుదొ ంగలుగా పవర్ుగాంచింది వీళళు. 14 నుంది 15 వ శతచబ్ాాల కడవఱకు ప్శిామ
తీర్ంలో న్ౌక్ాశరయాల నుండి అటవీ ప్శిామ కనుమల గుండచ జంత్ వులను నడిపించి రాజధచనిక్క
తీస్ుకవచేాది అర్బ్ వాయపార్ులే. గురారల వాయపార్ంలో వీరిది అందెవేస్ిన చేయ్య. విజయనగర్
రాజులకు బ్హమనీలతో ఉనన స్పర్ధ క్ార్ణంగా దిగుమతి అయ్యన అనిన గురారలీన జటటటబ్ేర్ము
కుద్ుర్ుాక్ొని , గుతచాగా తీస్ువేస్ుక్ోవడమే క్ొనస్ాగింది. ఆ కరమములో, ద్క్షిణ భార్త్దేశం తెచిాన
గురారలనినంటటక్ీ, ప్రయాణంలో మర్ణించిన వాటటతో స్హా , బ్ంగార్ంలో చెలిలంప్ులు చేస్వవాళళు.
రాజ పారస్ాద్ం లోప్ల ఉనన మహానవమి వేదిక మరియు హజార్ రామ దేవాలయం లో చెక్కిన
బ్ొ మిలకు ఉనన టోపీలు, ప డవెైన గడచులు, వేలాడే కటలటబ్టట లు క్ేంద్ర ఆస్ియా త్ ర్ుష్ ిలన్ే
వరిాస్ా ున్చనయ్య. విజయనగర్ంలో ముస్ిల ం లకు, అర్బ్ గురారలకు ఏదో అవిన్చభావ స్ంబ్ంద్ం ఉండేది.
ఈ విదేశీయులు రౌత్ లు గా లేక యోధులు గా కంటే గురారలను తోమి , మాలీస్ుచేయు ప్నివాళు
గాన్న, శిక్షకుల పాత్రలోన్న అర్బ్ గురారల వెంట చూప్బ్డచాయ్య. ఆయుధచలు కలిగిఉండే
దచవర్పాలకులకూ, ఒంటెల మీద్ స్ావరిచేస్ా ూ ద్ండులో న్ేర్స్ుాలను క్ొర్డచతో క్ొటేటవాళుకూ, గిలక
త్పపట లేక కంజీరా మ్రగిస్ా ూండే నృత్యక్ార్ులకూ, విధూష్క స్ిబ్బంది క్ీ అధిక్ార్ులుగా కూడచ
వీరిని చితీరకరించచర్ు. 14వ మరియు 15వ శతచబ్ా ం విజయనగర్ రాజులు బ్హుశా టరిిష్ బ్ానిస్లిన
త్మ చుటూ
ట ఉండే ఆంత్ర్ంగిక అధిక్ార్ులుగా , విధూష్కులుగా మరియు ర్క్షకభటలలుగా
నియమించుకున్చనర్ు. ద్క్షిణ భార్త్దేశం ఆకరమణదచర్ుల ైన డిలీల స్ులాానులు కూడచ ఇదే
ప్రయోజనం క్ోస్ం టరిిష్ బ్ానిస్లిన ఉప్యోగించుకుననర్ు.అంటే ఈ విష్యంలో, విజయనగర్
రాజులు , డిలీల స్ులాానులని అనుకరించి ఉండవచుా. ఇది మరొక ద్ృష్ాటంత్ము - విజయనగర్ంక్క
మధయ త్్ర్ుప మరియు మధయ ఆస్ియా ముస్ిల ం ప్రప్ంచంతో ప్ర్స్పర్ స్ాంస్ిృతిక స్ంబ్ందచలు
ఉండేవని నిర్ూపించడచనిక్క.
విజయనగర్ యొకి క్ీరా ి మధయ పారచచయనిక్క కూడచ వాయపించింది. హెరాట్ ని రాజధచని గా చేస్ుక్ొని
శిలలపై చెక్కిన కవిత్వం |

పరిషయన్ భాష్ ని మాటాలడే చచలా భూభాగానిన పాలించిన తెైమురిడ్ స్ులాాన్ ష్ార్ుఖ్ రాయబ్ారిగా
అబ్ుాల్ ర్జాక్ ఈ నగరానిన 1443 లో స్ంద్రిశంచచర్ు. అబ్ుాల్ ర్జాక్ ఆయా క్ాలమంద్ు జరిగిన
రాజయ వృతచాంతచనిన అధిక్ారిక నివేదిక ర్ూప్ంలో నివేదించచడు క్ానీ అత్ని ఆస్క్కా స్పష్ట ంగా
తెలుస్ూ
ా న్ేఉంది. విజయనగరానిక్క ప్రయాణం చేనిన మొద్టట వయక్కా ఇత్ను క్ాద్ు. దీనిక్క ముంద్ు

34
క్ొనిన స్ంవత్సరాల క్కత్
ర ం , ఇటాలియన్ యాతిరకుడు నిక్ోలో డీ క్ొంటట దేవరాయ 1 ఆస్ాాన్చనిక్క
వచచాడు.అయ్యతే, విజయనగరానిక్క అత్యంత్ ముఖయమైన పో ర్ుాగీస్ులు యూర్ప్ుఖండం నుంచి
16 వ శతచబ్ా ంలో మాత్రమే వచచార్ు. రాజధచనిక్క 350 క్కలోమీటర్ల ప్శిామాన ఉనన గోవా ఓడరేవులో
పో ర్ుాగీస్ులు నిలకడెైన త్ర్ువాత్, అరేబియా స్ముద్ర వాణిజయం చేచిక్కించుక్ొని అర్బ్ుబల నుండి
విజయనగర్ గుర్రప్ు వాణిజయం పై ప్టలట స్ాధించచర్ు. ఆ క్ాలానిక్క చెందిన గుళులో ,యూరోప్ు శైలి
టోపీలు, చొక్ాిలు మరియు ష్రాయ్యలు ద్రించిన వయకుాల న్ేత్ృత్వంలో, గురారలను
తీస్ుక్ొనిపో త్ ననటల
ల ఉలబణ శిలాపలపై చెకిడమే తచరాిణము. 16 వ శతచబ్ా ం మొద్టట స్గం అంతచ
విజయనగర్ రాజులతో పో ర్ుాగీస్ వాళళు ధృఢమైన, నమికమైన స్ానినహిత్యం కలిగిఉండటం
వలన గురారలు, వజారలు మరియు ఇత్ర్ విలువెైన రాళు వాయపార్ వాణిజయంలో స్ిా ర్ప్డిపో యార్ు.
దీనివలన గోవా కు అపార్ముగా మేలు ఒనగుడింది. దిగుమతి చేస్ుకునన గురారలతోపాటల,
విజయనగర్ చకరవర్ుాలు పారచచయచుాల స్వనలను, త్ పాక్ీలను కూడచ స్ ంతచనిక్క వినియోగించుక్ొని
ఉండవచుా. 1520 లో కృష్ా దేవరాయ చకరవరిా రాయచూర్ు క్ోటను విజయవంత్ంగా
ముటట డించినప్ుడు
త్ పాక్ీలు
ప్టలటక్ొనన
పో ర్ుాగీస్
స్ిపాయ్యలు
తోడపడినటల
ల ఫర్నఒ
నునిజ్ నివేదికల
ప్రక్ార్ం తెలుస్ుాంది.
1565 లో
విజయనగర్ం
శిలలపై చెక్కిన కవిత్వం |

ద్వంస్మైన
త్ర్ువాత్
పో ర్ుాగీస్ులు వారి ధనిక మరియు ఉత్ా మ ఖాతచదచర్ుడిన క్ోలోపయ్యంది.ఆ త్రావతే వార్ు బీజాప్ూర్
స్ులాానులతోను, ద్క్షిణ భార్త్దేశం లోని ఇత్ర్ పాలకులతోను వాయపార్ం మొద్లుపటాటర్ు.

35
హంపి ప్రిశ్రలన

దో పిడీక్క గురెై శిధిలమైన విజయనగర్ం తిరిగి ఎప్పటటక్ీ దచని ప్ూర్వ రాచరిక , స్ాంస్ిృతిక వెైభవానీన,
వాణిజయ క్ేంద్రంగా దచని పారధచనయత్ను తిరిగి ప ంద్లేద్ు. స్ాానిక ముఖుయలకు , హెైద్రాబ్ాద్ నిజాంకు,
మరాఠాలకు, హెైద్ర్ ఆలీ మరియు టటప్ుప స్ులాాన్ కూ మధయ హంపి పారంతచధీనం క్ోస్ం జరిగిన
పో రాటాల వలల స్ంక్షోభం ఉననప్పటటక్ీ , 17, మరియు 18 వ శతచబ్ాాల వర్కు హంపి లోని విర్ూపాక్ష
దేవాలయం లో పారర్ానలు, ప్ూజలూ ఏదో విధంగి క్ొనస్ాగాయ్య. 1799 జరిగిన చివరి ఆంగోల -
మైస్ూర్ యుద్ధ ం తో ఈ పారంత్ం బిరటీష్ ఈస్ట ఇండియా కంపనీ చేత్ లోలక్క వచిా , స్ిా ర్త్వం క్ొంత్
ప్ునర్ుద్ధ రించబ్డింది
ఈ క్ాలంలో విజయనగర్ం మరియు దచని క్ాలంచెలిలన నిరాిణచల రీతి గురించి తెలిస్ింది చచలా
త్కుివ. క్ాలిపో య్యన రాజభవన్చల ప్ునరివనియోగం, భవన్చలపై రాళల తో నిరిించి ప్ునరావాస్
ప్రయతచనలను స్ూచించే ఆధచరాలు ఉనప్పటటక్ీ , అవి ఎవర్ు, ఎప్ుపడు చేస్వరో తెలియద్ు. క్ానీ ఈ
ప్రయత్నం , విస్ాార్ంగా జరిగిన మరో విధవంస్ం అని మాత్రం స్పష్ట మౌత్ ంది. బ్హుశా నిధుల క్ోస్ం
వెతిక్ే కఱకు వాళు వలల కూడచ చచలా గర్భగుడులు జీర్ామైపో యాయ్య. న్చన్చవిధములుగా
విన్చశన్చనిక్క గురెైన విజయనగర్ం దేవాలయాలు 1565 లోజరిగిన విధవంస్ం ఒక ముఖయ
క్ార్ణమైతే, 19 వ శతచబ్ా చరిత్రక్ార్ులు నమ్రద్ుచేస్ిన చరిత్ర దచవరా మరాఠా స్ైనయం మరియు హెైధర్
ఆలీ కూడచ ఇంక్ొక క్ార్ణంగా తెలుస్ుాంది.
ఇనిన కష్ట స్ుఖాలను ఉననప్పటటక్ీ, , విజయనగర్ యొకి ప్ూర్వ వెైభవం నిజానిక్క ప్ూరిాగా
ఎప్ుపడూ మరిాపో లేద్ు. బిరటటష్ ఔతచసహిక ప్ురావస్ుా శాస్ా వ
ర ేత్ా క్ెపట న్ క్ోలిన్ మక్ెంజీ ద్ృష్ిటని
ఆకరిషంచించిన, ద్క్షిణ భార్త్దేశం లోని మొద్టట చచరిత్రక స్ా లం ఇది. ఇత్ను త్ర్ువాతి క్ాలంలో
భార్త్దేశం యొకి స్రేవయర్ జనర్ల్ అయాయడు .మక్ెంజీ , అనగొంది ని త్న మూలస్ాావర్ంగా
చేస్ుక్ొని 1799 డిస్ంబ్ర్ లో హంపిని స్ంద్రిశంచచడు. ఈ ప్రధేశం జనవాస్ానిక్క ద్ూర్ంగా వదిలివేస్ి
నదిగానూ, క్ాకులు ద్ూర్ని క్ార్డవి గా ఉండి కూ
ర ర్మృగాలు వాస్ము చేయునది గాను
శిలలపై చెక్కిన కవిత్వం |

వివరించచడు. కూ
ర ర్మృగాల నుండి ర్క్షణక్ెై అత్ను మరియు అత్ని జటలట నిర్ూపాక్ష ఆలయంలో
త్లదచచుకున్చనర్ు, ఎంద్ుకంటే, రాతిరప్ూట తచళంవేస్ుక్ొని స్ుర్క్షిత్ంగా ఉండగలిగిన చోటల అది
ఒకిటే.

36
అప్ుపడప్ుపడు కుత్్హలంతో ప్రతేయకంగా స్ంద్రిశంచిన ప్రాయటకులు క్ాక , విజయనగర్ంలో ఒక
కరమ ప్ద్ధ తిలో ఏదెైన్చ వాస్ా వమైన ప్ని పారర్ంబించటానిక్క మరొక 50 స్ంవత్సరాలు ప్టటటంది. 1856
లో శిధిలాల ఛ్చయాచిత్రణ ప్రమాణప్తీరకర్ణ (ఫో టోగారఫిక్
డచకుయమంటేష్న్ ) నిర్వహించటం దచవరా కలనల్ అల గాాండర్ గీన్
ర లచ
క్ీలక భూమిక పో ష్ించచడు.
క్ొత్ా గా అభివృదిధ చెందిన స్లోటెైప్ ప్ద్ధ తి ఉప్యోగించి , హంపిలో , ఆ
స్మయంలో నిలబ్డిఉనన అన్ేక దేవాలయాలు మరియు న్చగరిక
నిరాిణచలను అత్యంత్ కూలంకష్ం గా 60క్క పైగా ఛ్చయాచితచరలను
తీస్ాడు. ఇలాంటట ఒక గొప్ప ప్రయత్నం , అప్పటటవర్కూ భార్త్దేశం లోని ఏ ఇత్ర్ చచరితచరత్ిక
ప్రధేశం లోను జర్గలేద్ు. గీన్
ర ల చ తీస్ిన అద్ుభత్మన
ై ఛ్చయాచితచరలు , ఇంగాలండ్ లో ఒక స్వత్ంత్ర
స్వకర్ణచలయం లో భద్రప్రిచినవి అద్ృష్ట వశాత్ా తిరిగి 1980 లో అగప్డచుయ్య.ఆవి ఏవీ
అంత్కుముంద్ు ఎననడూ ప్రచురించకపో వటం గమన్చర్ుం. ఈ ఛ్చయాచితచరలు, నిరాిణచలు అప్ుపడు
ఎలా ఉననఓ చూపించి త్దచవరా వాటట ప్రిర్క్షణ మరియు భవిష్యత్ ప్ునఃనిరాిణ ప్నులుకు
స్ంబ్ందించిన అమూలయమైన స్మాచచరానిన అందిస్ా ాయ్య.
దచదచప్ు మరో 30 స్ంవత్సరాల త్రావత్, 1885 లో , గొప్ప ప్ండిత్ డు అల గాాండర్ రే ద్ృష్ిటలో
ప్డింది. ఇత్ను మదచరస్ పరస్ిడెనీస ప్ురావస్ుాశాఖకు క్క క్ొత్ా గా వచిాన ముఖయఅధిక్ారి గా ఉండి ,
నగర్ం యొకి వివిధ పారంతచలలో శిధిలావస్ా లో ఉనన ప్రధచన నిరాిణచలనినటటనీ, అబ్ుధల్ ర్జాక్
(1413-1482) వరిాంచిన ప్రతిని ఆదచర్ంగా చేస్ుక్ొని , స్రేవక్షణ చేస్ాడు. దీనిక్క క్ొనిన స్ంవత్సరాల
క్కత్
ర మే అబ్ుధల్ ర్జాక్ రాస్ిన ప్రతిక్క ఆంగాలనువాద్ం ప్రచురిత్మైది. ఈ క్ాలంలోన్ే, ఆ పారంత్ంలోని
స్ాిర్కనిరాిణచలపై ఉనన అన్ేక శాస్న్చలిన అనుకరించి నఖలు త్యార్ుచేయడమూ, ఎతిా
వారయటమూ, అనువాద్ం చేయడమూ చేశార్ు. 20వ శతచబ్ధ ం లొ ప్రఖాయత్ చరిత్రక్ార్ుడు రాబ్ర్ట
స్వెల్ (1845-1925) అంద్రిక్ీ దచరి చూపిస్ా ూ ‘A Forgotten Empire’ ప్ుస్ా కం తీస్ుక్ొచేాదచక్ా
శిలలపై చెక్కిన కవిత్వం |

ఇది క్ొనస్ాగింది. ఈ ప్ుస్ా కంలో విజయనగర్ం గురించి తెలిస్ిన అనిన చచరిత్రక మూలాల స్మీక్ష
లతో స్హా , పో ర్ుాగీస్ు స్ంద్ర్శకులు డొ మింగో పవస్ మరియు ఫర్నఒ నునిజ్ లు రాజధచని క్క
స్ంబ్ందించి ఇచిాన వివర్ణలకు మొద్టట ఆంగల అనువాదచలు కూడచ ఉన్చనయ్య

37
20 వ శతచబ్ా ం ఆర్ంభ స్ంవత్సరాలలో ప్ురావస్ుాశాస్ా వ
ర ేత్ాలు స్రిక్ొత్ా ఉతచసహంతో ,
విజయనగరానిన అర్ుమైనదిగా గురిాంచి దచనిపై ప్రతేయక ద్ృష్ిటని స్ారించచర్ు. రియా , అత్ని వార్స్ుడు
లంఘుర్త్ తో కలస్ి ప్లు స్ాిర్కనిరాిణచలను ప్రిష్ాిర్ము మరియు మర్మిత్ లు చేస్ి, వాటటక్క
పవర్ల ు కూడచ పటాటర్ు. ఎలిఫంట్ స్వటబ్ుల్స, గార్ు్ క్ావర్టర్స, లోటస్ మహల్ వంటట పవర్ల ు ఇప్పటటక్ీ
నిలిచిఉన్చనయ్య. ఈ స్ా లం గురించి, హంపిలో ఉనన శిథిలాల గురించి ఎంతో చచత్ ర్యముతో, టూక్ీగా
ఏర్ుక ప్రాార్ు. స్చిత్ర వివర్ణతో ఒక మార్గ ధర్శక ప్ుస్ా క్ానిన 1925 లో లంఘుర్త్ ప్రచురించచం,
హంపిక్క ర్హదచరి నిరిిచటం , కమలాప్ుర్ంలో ఒకచినన గుడిని ర్హదచరి వస్తి గృహంగా మార్ాటం
, వీటనినటటవలన హంపి ని స్ంద్రిశంచడచనిక్క మొటట మొద్టటస్ారి అనుకులమైన ప్రిస్తి ిా ఎర్పడింది.
హంపి వద్ా ప్ురావస్ుా ప్రిశోధన ఆశాజనకమైన పారర్ంభం అయ్యతే అయ్యయంది క్ానీ ఎకుివక్ాలం
క్ొనస్ాగలేద్ు. కనీస్ నిర్వహణ ప్నులను మాత్రమే చేప్టటట , మిగిలిన ప్రిశోధనలిన ర్ద్ా చేస్ార్ు.
1950 లలో త్ంగభదచర నది మీద్ ఆనకటట ప్ూరిాఅయ్యేయన్చటటక్క ప్రిస్తి ిా క్ొంత్ మర్ుగుప్డింది అయ్యతె ,
పాత్క్ాలువలక్క మళ్ళల పారణము వచేాటటలట మర్మిత్ లు చేయడము మరియు క్ొత్ా నీటట క్ాలువలు
కటట డం తో పో నుపో ను హంపి ప్రిస్ర్పారంతచలు ప్రజలతోనిండి క్ోలాహలం మొద్లయ్యంది. ఈ క్ొత్ా
నీటటపార్ుద్ల వయవస్ా వలన రెైత్ లు ఎంత్ బ్ాగుప్డచురో తెలియద్ు క్ాని, ఆలోచింప్ుఁద్గినంత్గా
ప్ురావస్ుా వార్స్త్వప్ు స్ంప్ద్ న్చశనం అవుత్ ంది. ఇకిడి పారచీనమైన లక్షణచలని నలిపి వేస్ా ూ,
శివార్ుపారంత్ ప్రకృతిని ప్ూరిాగా ర్ూప్ుమాప్ుత్్, విన్చశక్ార్మైన వవవస్ాయానిన పో ర తచసహిస్ా ూ ఈ
న్చశనం శర్వేగంగా స్ాగుత్ ంది. అది అటాల వుండగా, హంపి మాత్రం యధచవిధి నిర్ల క్షాయనిక్క
గురౌత్్న్ేఉంది.
70వ ద్శకంలో , విజయనగర్ం మీద్ ప్రభుతచవలకూ, ప్రజలకూ ఆస్క్కా క్ొంత్ పరిగింది. భార్త్దేశం
యొకి ప్ురావస్ుాశాఖ విడుద్ల చేస్న
ి ధేవకుంజరి వారస్ిన అద్ుభత్మైన క్ొత్ా మార్గ ద్ర్శక ప త్ా ం,
ఈ పవరర్ణకు పాక్షికంగా ఊత్ం ఇచిాంది. ఆత్రావత్, ఈ ప్ుస్ా కం ఇన్ేకస్ార్ుల ముదిరంప్బ్డింది కూడచ.
ఇద్ా ర్ు ప్రముఖ విధచయవేత్ాలు , ఫరిర శల ైవన్ మరియు వస్ుధర్ ఫిలిలఒజత్ లు స్వంత్ముగా
శిలలపై చెక్కిన కవిత్వం |

శాస్న్చలు ప్రిశీలించడం పారర్ంభించచర్ు.వీర్ు ముఖయంగా విఠల్ ఆలయములోని శాస్న్చలు


ప్రిష్ిరించటమే క్ాక ఆలయ ప్రమాణిత్ నమూన్చ చిత్రములు వారస్ి ప్ునర్ుద్ధ ర్ణకు పాటల ప్డచుర్ు.
ప్ురావస్ుా అన్ేవష్ణలకు స్ంబ్ంధించినంత్వర్కు, హంపితో స్హా మరో రొండు మధయయుగ
కటట డచలను ప్రిర్క్షించేంద్ుకు ఒక జాతీయ ప్ధక్ానిన పారర్ంభించడచనిక్క భార్త్ ప్రభుత్వం 1975 లో

38
తీస్ుకునన నిర్ా యం ఒక ముఖయమైన ముంద్డుగు. ఫలిత్ంగా, జాతీయనిధులతో, భార్తీయ
ప్ురావస్ుా స్రేవ మరియు కరాాటక ప్రభుత్వ ప్ురాత్త్వ స్ంగరహాలయాలు, రెండు విభాగాలు కూడచ
క్ొనిన అవాంత్రాలు ఎద్ురౌత్ ననప్పటటక్ీ , రాచనగర్ులో త్వవకం ప్ని క్ొనస్ాగింస్ూ
ా , విస్ా ృత్
స్ాాయ్యలో ప్రిర్క్షిస్ా ూ, చికుి ముడుల శాస్న్చలను ప్రిష్ాిరిస్ా ూ శోధనస్ాగిస్ా ున్చనర్ు.
ర్ంగులువేస్ినటల
ల ండి, ప్లకలు ప్లకలుగా చీలు అభరకము వంటట రాతిబ్ండలతో, అంచెలంచెలుగా
క్కందిక్క దిగే లోతెైన త్టాకము, అన్ేక నివాస్ నిరాిణచల అడుగుమటట ములు ,పారచీన శిథిలాల క్ోస్ం
త్వవక్ాలు జరిపవవార్ు పవర్ుపటటటనటల
ల గా అన్ేక రాజభవన్చలు ఇలా ఎన్నన వీరి , అతి ముఖయమైన
ఆవిష్ిర్ణలు గా చెప్పవచుా.విజయనగర్ ప్రిశోధన్చ ప్రణచళ్ళకలో భాగంగా ,ప్ురావస్ుా మరియు
వాస్ుాశిలుపల అంత్రాాతీయ బ్ృంద్ం జాన్ ఎమ్ ఫిరట్ా మరియు జార్ా మిచెల్ ద్ర్శకత్వంలో 1981
నుంచి ఇకిడ ప్ని చేస్ా ుంది.
శిలలపై చెక్కిన కవిత్వం |

39
హంపి కి ముప్పప

హంపి లోని అలయాలని, రాజపారస్ాధంలోని భవన స్మూహనీన , UNESCO 1986 లో గురిాంచి


ప్రప్ంచ వార్స్త్వ ప్రదేశాల జాబితచలో చేరిాంది. అంత్రాాతీయ స్ాాయ్యలో ఘనమైన గౌర్వానిక్క
అర్ుమైన హంపిక్క ఈ గురిాంప్ుతో త్గిన ర్క్షణ కలిపంచబ్డుత్ ంద్ని అంద్ర్ూ అనుకున్చనర్ు. అయ్యతే
, అప్పటట నుండి ఇప్పటటవర్కు జరిగిన స్ంఘటనలనీన అభివృదిధ క్క ప్టట ం కడుత్్ ,ప్ురావస్ుా ,
స్ాంస్ిృతిక వార్స్తచవల భద్రత్ .ర్క్షణ స్ననగిలల ాయ్య .ఇంక్ా చచలా పారధమిక స్ద్ుపాయాల
పంప ందించవలస్ిఉంది. క్ానీ ఈ పరిగిన స్ద్ుపాయాలుతోన్ే వర్ద్లా వస్ుానన యాతిరకుల
ప్రవాహంతో హంపి మళ్ళు మునిగిపో త్ ంది .గారమ వాతచవర్ణం ర్ూపాంత్ర్ం చెంది , పరిగిన
అవస్రాలకు అనుగుణంగా బ్హుళ అంత్స్ుాల ఆశరమములు చిలల ర్ డబ్ుబలు స్ంపాదించచలని
హంపి ని చుటలటముటాటయ్య .వీరిప్ుపడు క్ోటల కు ప్డగల త్ా ర్ు. ఖాళ్ళస్ా లాలు అనిన క్ొత్ా కంకర్ తో
నిరిింస్ుానన భవన్చల క్ోస్ం ప్ురావస్ుా , ప్ురాత్న నిరాిణచలు అనికూడచ చూడకుండచ
అలక్షయముగా న్ేలమటట ం చేస్ి మార్గ లు వేయడచనిక్క ద్ుర్ద్ృష్ట వశాత్ా స్ాధయం అయ్యయంది.
హంపిశిథిలాలు ఛిన్చనభిననమై మరొకస్ారి శిథిలమౌత్ న్చనయ్య. అయ్యతే ఒక మంచి విష్యం
ఏమంటే, జార్ా మిచెల్ దీక్ష , ప్టలటద్లతో , ప్రముఖ న్చయయమూర్ుాలు చలమేశవర్ గార్ు మరియు
వెంకటాచలయయ గారి చొర్వ తో విఠల్ దేవాలయం ద్గగ ర్లో త్ ంగభదచర నదిపై స్గం నిరిించిన వంతెన
ప్నిని ఆప్గలిగార్ు. 1990 లో నిరాిణం పారర్ంబించి, అన్ేక స్ంవత్సరాలు అస్ంప్ూరిాగా నిలిచిఉనన
ఈ వంతెనని 22 జనవరి 2009 లో కరాాటక రాష్ట ప్
ా రభుత్వం యన్ెస్ో ి ఒతిా డి వలన కూలిావేస్ార్ు.
విఠల్ దేవాలయానిక్క , వీర్ు చేస్ిన మేలు మర్ువకూడనిది.
ద్ుర్ద్ృష్ట ం క్ొదిా ఈ మొత్ా ం హంపిక్క ఎంతో హాని ప ంచిఉంది .బ్ండరాళల క్ోస్ం బ్జాాలు వేస్ి ,
అతిబ్లిష్ఠ మైన పవరలుడుమంద్ులు వాడి గనులు త్వవడం తొలచడంమే క్ాక ,ఈ పారంత్ భూభాగం పై
ఉనన బ్ండరాళల మీద్ వింత్ వింత్ రాత్లు ర్ంగులతో రాయడం ఖచిాత్ంగా ఈ అదివతీయ
అందచనిక్క చెర్ుప్ు మాత్రమే క్ాద్ు ,ప్ురావస్ుా స్మగరత్ను ప్రతికూలంగా ప్రభావిత్ం చేస్ా ుంది .ఇది
శిలలపై చెక్కిన కవిత్వం |

య్యటాల వుండగా భూమిలోప్లిక్క , క్ొత్ా గా ప లాలను స్ాగులోనిక్క తీస్ుకరావడచనిక్క ,కుంగిపో త్ నన


గొటట ప్ుభావులు భూస్ాాపిత్ము అయ్యన లేక ప్ూడిాపటటటన ప్ురావస్ుా నిక్షేపాలు దెబ్బతిన్ే ప్రమాద్ం
ఉంది .చద్వనూ లేద్ు ,చూడనూలేడు వీటటని ఇంక్ా .ప్ురావస్ుా ప్రిశోధన శాఖ లేదచ కరానటక

40
ప్రభుత్వం క్ానీ ఈ 25 చద్ర్ప్ు క్కలోమీటర్ుల విస్ా రించిన ప్టట ణ పారంత్ంలో కనీస్ గస్ీా ఎరాపటలలు
చేయడచనిక్క కూడచ స్ననద్ధ ంగా లేవు. UNESCO ను గటటటగా అడుగినటల
ల గా , హంపి మొతచానీన ఒక
ప్ురావస్ుా ఉదచయనవనము గా మారిా ఉండవలస్ింది . జబ్ొ బకటీ మందొ కటీ లాగా క్ేవలం విడివిడిగా
క్ొనిన గుళళు, మ్రరిక్ొనిన చచరిత్రక ఆవశయకత్ ఉనన శిథిలాల స్ముదచయం ని మాత్రమే గురిాస్వా
స్రిపో ద్ు. 2002 లో స్ాాపించబ్డిన హంపి ప్రప్ంచ వార్స్త్వ ఏరియా మేన్ేజెింట్ అథచరిటీ, ఇప్పటటక్ే
స్ిద్ధం చేస్ిన , స్మగర నిర్వహణ ప్రణచళ్ళకను అమలు చేస్వ ప్రక్య
కర లో ఉంది. ఇది ప్ురావస్ుా
వార్స్త్వస్ంప్ద్ను ర్క్షంచడంలో స్హాయప్డుత్ ంది అని ఆశిదచాం.
హంపి వద్ా ప్ురాత్త్వశాఖ చేస్ా ునన ప్రయతచనలు ప్రిశీలించవలస్ిన అవస్ర్ం ఉంది .వారి
స్ంర్క్షణలో ఉనన చచలా స్ాిర్క మంటరాలు విర్ూప్ంచేయబ్డిన్చయ్య క్ాబ్టటట మర్మిత్ లు
చేయాయలి క్ొనిన మంటపాలు .తోటలలో ఉన్చనయ్య కనుక నీటట గొటాటలనీ ,ఎత్ా గా ఉండి నీర్ు నిలవ
చేస్ుక్ోవడచనిక్క వీల ైన తొటల ని ,వాటట చుటూ
ట ముళల తీగలిన ఎరాపటల చేయవలస్ిన అవస్ర్ం
ఎంతెైన్చఉంది. 1980 లో ప్రజా నిర్స్న వలన ఆగిపో య్యన నర్స్ింహ ఏకశిలా విగరహం మర్మిత్ా
ప్ని ఒక ద్ుర్ద్ృష్ట కర్ అనుభవంగా మాత్రమే మిగిలి ప్ురావస్ుాశాస్ా జు
ర ఞ లకు, ప్రిర్క్షకులకు మధయ
ఉండే అంత్ర్ం చూపించటానిక్క నిలబ్డి ఉంది. నిజంగా హంపిని స్మర్ావంత్ంగా భవిష్యత్ా త్రాల
వారి క్ోస్ం క్ాపాడుక్ోవాలంటే, అప్ుపడు వెైఖరి ప్ూరిా గా మార్ుాక్ోని ప్రభుత్వ అధిక్ార్ులు ,
ప్ురావస్ుా, ఆలయ
కమిటీలు , గారమ
న్చయకులు ,
వయవస్ాయదచర్ులు
మరియు ప్రాయటక
స్ంస్ా లు స్హా అంద్ర్ు
అధిక్ార్ులు ఈ
శిలలపై చెక్కిన కవిత్వం |

ప్రిర్క్షణలో
భాగంప్ంచుక్ోవడం ఎంతో
అవస్ర్ం. విజయనగర్ం యొకి అస్ాధచర్ణ స్ాంస్ిృతిక వనర్ులను స్ంర్క్షించేంద్ుకు, భవిష్యత్ా
త్రాల క్ోస్ం దచచేంద్ుకు అంద్ర్ు స్ామర్స్యంతో ప్ని చేయాలి.

41
హంపి శోధన

అపార్ మైన విజయనగర్ం యొకి కఠిన భూభాగంపై చలిల నటల


ల గా ఉండే వివిద్ ర్క్ాల ప్ురాత్న
నిరాిణచలని
చూడడచనిక్క
స్ంద్ర్శకులు ఒక
కరమప్ద్ధ తిలో
స్ంచరించటానిక్ీ
అనువుగా ఉండవు.
హంపీని
స్ంప్ూర్ా ముగా
ద్రిశంచటానిక్క,
విర్ూపాక్ష ఆలయ
స్ముదచయం వద్ా
పారర్ంభించి తిరిగి
విర్ూపాక్ష ఆలయం
వదేా ముగించే
స్ుమార్ు ఒక
వృతచాక్ార్
ప్రయాణమే
స్ముచిత్ మార్గ ము.
ఎకుివ స్మయం,
అవక్ాశామూ ఉనన
శిలలపై చెక్కిన కవిత్వం |

ప్రయాణికులు
స్మీప్ంలోని
అన్ెగొంధి మరియు ఇత్ర్ గారమాలు కూడచ స్ంద్రిశంచవచుా.

42
హంపి & విరూపాక్ష దేవాలయ సముదాయం

హంపి లోఉనన ఆలయాలలో విర్ూపాక్ష ఆలయం ఇప్పటటక్ీ భకుాలచే ప్ూజలంద్ుకుంటూ


ఆరాధించబ్డే ప్రధచన ఆలయ స్ముదచయం. ద్క్షిణ భార్త్దేశం నలుమూలల నుండి మరియు
ఉత్ా ర్ భార్త్దేశం వివిద్ పారంతచలనుండి హంపి వచేా చచలామంది స్ంద్ర్శకులకు విర్ూపాక్ష
దేవాలయం ప్రధచన గమయస్ాానంగా ఉంటలంది క్ాబ్టటట , ఇకిడ వివరించిన విధంగా మిగిలిన
ప్రయాణనిక్క , ఇది ఒక స్పష్ట మైన పారర్ంభ స్ాానం అవుత్ ంది. 1500 ల జన్చభా ఉండే హంపి,
ప్ండుగ స్ంద్రాభలలో , ప్రధచన అలయంలోని విర్ూపాక్షుని , అత్ని ఇద్ా ర్ు భార్యలు ప్ంపా
మరియు భువన్ేశవరి దేవేర్ులను ప్ూజించటానిక్క వచేా భారీ స్మూహాలు నియమము త్ప్పకుండ
హెచావుత్్న్ే ఉన్చనయ్య. త్ద్నంత్ర్ం , యాతిరకులు త్ ంగభద్ర ద్క్షిణ తీర్ం వెంట నడచి
రామాయణ క్ాలంన్చటట అన్ేక ప్రదేశాలని స్ంద్రిశస్ాార్ు. గుడి ఎద్ుర్ుగా ఉండే ఒక విస్ా ృత్ వీధిలో
ఉనన ర్దీా బ్జార్ గత్ంలోలాగా ఇప్పటక్ీ యాతిరకులను, ప్రాయటకులను అలరిస్ా ూన్ే ఉంటలంది.
1950 నుంచి ఇకిడ విశారంతి గృహలు, ఉపాహార్శాలలు, ద్ుక్ాణచలు మరియు గృహాలు నిరిించటం
మొద్లుపటాటర్ు. విజయనగర్ క్ాలాంన్చటట మండపాలు , స్ా ంభావళ్ళ, వస్ారా ఈ నివాస్ మరియు
వాణిజయ నిరాిణచల మర్ుగున దచగి అగప్డకుండచ పో యాయ్య. ఈ నడుమన్ే ప్రభుత్వ అధిక్ార్ులు ఈ
నివస్ాలను కూలగొటటట మండపాలను వెలుగులోక్క తెచచార్ు.
గంభీర్మైన, ఎతెా న
త విర్ూపాక్ష దేవాలయ ప్రవేశ గోప్ురాల త్్ర్ుప చివరివర్కు హంపి బ్జార్
వాయపించి ఉంటలంది.50 మీటర్ల కంటే ఎతెా న
త ఈ గాలిగోప్ుర్ం , వెలలవేస్ినంద్ువలల ప్గలు స్ూర్యర్శిిక్క
దివయమైన వెలుగు విర్జిముిత్్, రాతిర ప్రక్ాశవంత్మైన తెలలర్ంగు విధుయత్ దీపాల వెలుగులో
ప్రక్ాశిస్ూ
ా కనుల నిండుగా ఉంటలంది. ఆలయ ప్రధచన దచవర్ం లాంటట ఈ గాలిగోప్ురానిక్క ఎంతో
మత్ప్ర్మైన మరియు చచరితచరత్ిక పారముఖయత్ ఉననప్పటటక్ీ , ప్రస్ా ుత్ం నిలిచిఉనన నిరాిణం,
పారచీనత్వ ప్ర్ంగా అంత్ ఘనమైనదేమీక్ాద్ు. అడుగు పీఠము లో చచలాభాగము , ర్ంగులు వేస్ిన
ఇటలకలు, లేప్నం చేస్ిన గోప్ుర్ భాగమూ అనిన కూడచ 19 వ శతచబ్ా ం పారర్ంభంలో
శిలలపై చెక్కిన కవిత్వం |

ప్ునరినరిించినవే. అప్ుపడే, ఈ గోప్ుర్ంతోపాటలగా బ్జార్ వీధి లోని అన్ేక నిరాిణచలు విస్ా ృత్మైన
ప్ునరినరాిణచనిక్క గుర్యాయయ్య. ఆస్క్కాకర్ంగా ,విజయనగర్ క్ాలం త్ర్ువాత్ జరిగిన ఊ
ప్ునరినరాిణం ఎవరి ఆధవర్యంలో ఎప్ుపడు జరిగిందో ఖచిాత్మైన చచరిత్రక స్మాచచర్ం

43
అంద్ుబ్ాటలలో లేద్ు. విర్ూపాక్ష ఆలయ గోప్ుర్ం మరింత్ ఇటీవలి నిరాిణంగా ఉననప్పటటక్ీ,
అంచలంచలుగా త్గుగత్్ అంత్స్ుాలుగా విభజించబ్డి, గంభీర్మైన ఎత్ా లో బ్ంగార్ు రేకువేస్ిన కలశ
గోప్ుర్ శిఖర్ముతో,

అద్ుభతచవహమైన ఔననత్యము ప్రద్రిశస్ుాంది. ఈ గోప్ుర్ం మొద్టట రెండు శేణ


ర ులను అన్ేక
ఆస్క్కాకర్మైన శిలాపలతో అలంకరించచర్ు. మీర్ు వాటటని గోప్ురానిక్క క్ొంత్ ద్ూర్ంలో నిలబ్డి కనుల
ప్ండువగా చూడవచుా. ఉదచహర్ణకు , గోప్ుర్ం ద్క్షిణ భాగంలో ఉనన క్ామ్రతేా జకమైన ర్స్ిక
జంటల శృంగార్ బ్ంగిమలు. స్ంతచన్నత్పతిా కర్ిలు తో స్ంబ్ంద్ం ఉండే ఇటలవంటట చిహానలిన
గుడిగోప్ురాలపై ప్విత్రమన
ై విగా భావిస్ాార్ు.
విజయనగర్ క్ాలం న్చటట గోప్ురాలలో విలక్షణమైన ఈ 9 అంత్స్ుాల గోప్ుర్ం ,11 వ మరియు 12 వ
శతచబ్ాాల త్మిళ నమూన్చలను నుండి ఉద్భవించింది గా తెలుస్ుాంది. స్ంద్ర్శకులు ఉననత్మైన
త్లుప్ులలో గుండచ నడుస్ుాననప్ుపడు , విలువంప్ుగా కటటటన స్ర్ంబిని గమనిస్ాార్ు. అలాంటట
నిరాిణం గల ఈ త్లవాక్కలి ఇటీవలి క్ాలం న్చటటద్న్ేది ఒక స్పష్ట మైన స్ంక్ేత్ం. ఈ గోప్ుర్ం , ఎతెా న

గోడలు స్రిహద్ుాలుగా గల ఒక
విశాలమైన దీర్చ
ఘ త్ ర్స్ారక్ార్ పారంగణచనిక్క
న్ేర్ుగా దచరితీస్ుాంది. ప్రవేశించగాన్ే
ఎడమవెైప్ున అస్ాదచర్ణమైన మూడు
శిలలపై చెక్కిన కవిత్వం |

త్లల నందిని గమనిస్ాార్ు. ఈ పారంగణం


మద్యలో ఉనన చినన మండప్ంలో ఎతెైన
దీప్స్ా ంభము, గుడిని చూస్ుాననటల
ల గా

44
రెండు నంది విగరహాలు ఉన్చనయ్య. ముంద్ుకు వెళ్ళతే వేరొక చినన గోప్ుర్ం ఉంటలంది. ఇది ఒక
పారమాణికమైన విజయనగర్ క్ాలం న్చటట నిరాిణం. ఎతెా న
త పీఠంతో , కుడయస్ా ంభాలతో మూడు
అంచలుగా నిరిించిన ఈ గోప్ుర్ం 16 వ శతచబ్ా ప్ు శైలి లక్షణచలని కలిగిఉంది. 1510లో
కృష్ా దేవరాయ ప్టాటభిష్వకం స్ంద్ర్భంగా నిరిించిన ఈ గోప్ుర్ం , ప్రస్ా ుత్ం క్ొంచం న్ేలలోక్క కృంగి, ,
ప్ునరిించిన
ఇటలకలుననప్పటటక్ీ,
గర్వంగా నిలిచిఉంది.
ఇదే ఆవర్ణము లోప్ల
ఎడమ చేతి వెనుక (
న్ెైర్ుతి ) మూలలో
నిరిించిన 100 స్ా ంభాల
మంటప్ం కూడచ
కృష్ా దేవరాయలు
కటటటంచినదే. మూడు
ఆరోహణ స్ాాయ్యలోల విశాలంగా , పారక్ార్ము ప డుగున్చ నిడుప్ుగా కటటట వుండె ఈ మంటప్ము ,
చెక్కిన స్ా ంభావళ్ళ ఏరాపటల 16 వ శతచబ్ా ం శైలి యొకి మరో విలక్షణ గుణం. వెనుక వెైప్ు (స్ౌత్ )
గోడకు ఒక చినన దచరి వంటగదిక్క దచరితీస్ుాంది. నది నుండి వంటగదిక్క నీటటస్ర్ఫరా వయవస్ా ను
అనస్ంధచనం చేస్ార్ు. గుడిబ్యట వాయువయ మూలలో వాటట అవశేష్ాలను ఇప్పటటక్ీ చూడవచుా.
బ్యటట ఆవర్ణంలోని ఇత్ర్ నిరాిణచలు త్కుివ ఆస్క్కాకర్ంగా ఉంటాయ్య క్ాబ్టటట స్ంద్ర్శకులు చినన
గోప్ురానిన ఒకస్ారి తేరిపార్ చూస్ి, వారి పాద్ర్క్షలు ఆకిడే జమచేస్ి న్ేర్ుగా లోప్లి ఆవర్ణ
స్ముదచయం లోక్క కద్ులుతచర్ు. ఒక్ేరీతిగా మలచిన రాతి స్ా ంభాలు ఉత్ా ర్ంవెైప్ు మరియు
ద్క్షిణంవెైప్ు నిలిపి ఏర్పర్చిన మంటప్ం మద్యలో చినన నంది మంటప్ం, బ్లిపీఠము,
శిలలపై చెక్కిన కవిత్వం |

హో మగుండము, దీప్స్ా ంభాలు ఉన్చనయ్య. ఈ బ్హిర్ంగ ర్ంగ మండప్ం ఆవర్ణ ప్రధచన ఆలయానిక్క
ప్ఛిామంగా ముగుస్ుాంది. 1510 లో ఈ ర్ంగ మండపానిన కృష్ా దేవరాయలు నిరిించినటల
ల ప్రవేశ
మటల ప్రకిన ఫలకంపై ఉనన శిలాశాస్నం ఉదచఘటటస్ా ుంది. నిజానిక్క, ఈ మండప్ అద్ుభత్ స్హజ
నిరాిణ క్ౌశలము, శృంగార్ భూష్ణమైన వాస్ుాకళ, దీని ఏరాపటలలో ఈ రాజ పో ష్కుని తోడచపటల

45
ఏమిటో ప్రత్యక్షముగా కనునలకు కటటటనటల
ల గా కనిపిస్ా ూన్ేఉంది. ఒకదచనిలో ఒకటట ద్ూరిలటల
ల ండే
ద్ూలాల అమరిక, స్ా ంభాలపై పద్ా గా శిలిపంచిన యాలి శిలాపలలో విజయనగర్ లక్షణచలు
ప్రస్ుపటంగా చూడవచుా (అన్ేక హింద్ూ
దేవాలయాల స్ా ంభాలు పై చెక్కిన ఒక పౌరాణిక
జంత్ వు ఇది. క్ొంత్ భాగం స్ింహం , క్ొంత్
భాగం ఏనుగు మరియు క్ొంత్ భాగం గుర్రం
పో లిన ఆక్ారాలుగా చితీరకరించచర్ు. అలాగే, ఇది
క్ొనినస్ార్ుల ఒక భాగం స్ింహం మరియొక
భాగంగా రాబ్ంద్ు, గండభేర్ుండ ప్క్షి గా కూడచ
అభివరిాంచచర్ు. యాలి భార్తీయ శిలపకళ లో ఒక మూలాంశం మరియు ఇది విస్ా ృత్ంగా ద్క్షిణ
భార్త్ శిలాప స్ంప్రదచయంలో వాడుత్ న్చనర్ు. యాలి యొకి వర్ానలు మరియు స్ూచనలు చచలా
ప్ురాత్నమైనవి. క్ానీ ఈ శిలపరీతి 16 వ శతచబ్ా ంలో ద్క్షిణ భార్త్ శిలపకళలపై ప్రముఖ ప్రభావం
చూపింది.యాలిని స్ింహం లేదచ ఏనుగు కంటే మరింత్ శక్కావంత్మైన దిగా నముితచర్ు). వీటట
ముంద్రిక్ాళళు పైక్ెతిా, భయంకర్మైన స్ింహప్ు త్లలతో, కళళు మరియు క్ోర్లు ప డుచుకు
వచిానటల
ల గా ఈ అద్ుభత్మైన జంత్ వులను చెక్ాిర్ు.జంత్ వులముటెట తో మకరాలను ( జల
జంత్ వులు ) కూడచ క్కంద్ చూడవచుా.బ్ర్ువెైన చూర్ు మూలంగా ముంద్ుకువాలిన స్ా ంభాలు,
బ్యటక్క వచిానటల
ల ండే అఖండమైన ఇటలకలు, గార్వేస్ిన చెయ్యగోడ అనీనకూడచ 19 వ శతచబ్ా ప్ు
ప్ునర్ద్ధ ర్ణ లో బ్ాగమే.
మండప్ం లోప్ల ఒక విశాలమైన వస్ారా ప్ద్హార్ు స్ా ంభాలలో .ఉంటలంది. అయ్యతే, ఇకిడ ఈ
స్ా ంభాలపైన యాలిని స్ాయుధ యోధులు స్ావరి చేస్ా ుననటల
ల గా చెక్ాిర్ు. 8 మీటర్ల కన్చన ప డవెైన
రాతి ద్ూలాలని విలోమ T- ఆక్ార్ంలొ ఉప్యోగించచర్ు , లోకప్ుప ని మ్రయడచనిక్క. ఈ లోకప్ుపని
గడులు గడులుగా విభజించి , క్ొనినగడులలో ప్ంపా విర్ూపాక్ష వివాహా వేడుకలనీ, ,
శిలలపై చెక్కిన కవిత్వం |

మరిక్ొనినగడులలో స్ీతచరాముల వివాహా వేడుకలతోను అద్ుభత్మైన వర్ాచిత్రలేఖనముతో


నింపివేశార్ు. శివుడు ఒక ర్థ్ంపై వెళళత్్ రాక్షస్రాజులపై బ్ాణం స్ందించినటల
ల గానూ అలాగే ఇంక్ొక
చిత్రంలొ మనిధుడు త్న ప్ూల బ్ాణచలు ధచయనం లో కూరొానిఉనన శివునిపై
ప్రయోగిస్ా ుననటల
ల గానూ చితిరంచచర్ు. మంటప్ము త్్ర్ుపచివర్గాఉనన చిననగడిలొ విదచయర్ణయస్ావమి

46
ఒక ప్లల క్కలొ కూర్ుానపటటట స్ైనికులు మరియు స్హాయకులు ఊరేగింప్ు నిర్వహిస్ా ుననటల
ల ఉనన
చిత్రం ప్రతేయకమైన ఆస్క్కాని రేక్ెతిాస్ుాంది. స్ైనికులు మరియు స్హాయకులు ద్రించిన వస్ాాాలు,
త్ పాకులు, ప్రమాణచలను బ్టటట ఈ వర్ాచిత్రం , 200 స్ంవత్సరాల కంటే పాత్దెై ఉండద్ు. అస్లు
విజయనగర్ క్ాలంన్చటట వర్ాచితచరల స్ాానంలో 19 వ శతచబ్ా ం పారర్ంభంలో జరిగిన ప్ునర్ద్ధ ర్ణ
ప్నులలో బ్ాగంగా లోకప్ుపపై నూత్న చితచరలని కూరిాఉండే అవక్ాశం ఉంది. ఈ రోజులోల, పైన
వివరించిన మండప్ం దచవరా భకుాలు ఆలయ ప్రవేశం చేయటం లేద్ు. బ్ద్ులుగా వార్ు ప్రధచన
అలయంలోని విర్ూపాక్షస్ావమిని ప్ూజించటానిక్క లేక పారరిధంచటానిక్క ప్రధచన దచవర్ం వద్ా ర్వంత్
నిలుచి, లోప్లి మండపానిక్క ద్క్షిణ వాక్కలి గుండచ ప్రవేశిస్ాార్ు. గర్భగుడిముంద్ు మందిర్ంలో
దచవరానిక్క ఇర్ు వెైప్ులా న్చలుగు చేత్ లతో 8 అడుగుల ఎతెైన దచవర్పాలకులు నిలిచి ఉంటార్ు. ఈ
లోప్లి మందిలము పైకప్ుప పై వికస్ించిన ప్దచినిన చెక్ాిర్ు. గరాభలయానిన చుటటట లోప్ల చినన
నడవ ఉంటలంది. ఇకిడ విర్ూపాక్షస్ావమి ముఖ
లింగము వంటట పారతినిధయంతో ఇత్ా డితోచేస్ిన
ఉబిక్కన ముఖకవచం ద్రించి ద్ర్శనం ఇస్ాార్ు.
ఉత్ా ర్ వాక్కలినుంచి బ్యటటక్క వచిాన భకుాలు,
ప్రధచన అలయానిక్క ఆనుక్ొని ఉత్ా ర్ంగా ఉనన
ప్ంపాదేవి , భువన్ేశవరి యొకి చినన
మండపాలలోని విగరహాలకు మొకుిక్ొని
వెళతచర్ు.ప్లకలు ప్లకలుగా చీలు అభరకమువంటట
ఱాయ్యతో చేస్ిన చినన స్ా ంభాలను ఇకిడ అమరాార్ు. బ్ూడిద్ ఆకుప్చా ర్ంగులతో, వృతచాక్ార్
స్ా ంభాలు, ద్ూలాలు , త్లుప్ులు, పైకప్ుప ప్లకలు మరియు చిలు
ల ల తెర్లపై ఘనంగా చెకిబ్డు
శిలపనిరాిణం దచవరా గణనీయమైన పారచీనత్ను భువన్ేశవరిదేవి మందిరానిక్క ఆపాదించవచుా.
అయ్యతే, విజయనగర్ క్ాలంలో , ఈ 10 వ లేదచ 11 వ శతచబ్ా ం అంశాలు మరియు స్ామగిర
శిలలపై చెక్కిన కవిత్వం |

చచలావర్కు విచిాననం అయ్యన ఆలయాల నుండి తొలగించి, వాటటన్ే మళ్ళల ఇకిడ ఉప్యోగించి
ఉండవచుా. దేవస్ాానములో చుటూ
ట చచలుగా వుండే మంటపాలకు త్్ర్ుపగా ఒక మటల వర్స్
భుగర్భంలోని విడిగదిక్క దచరితీస్ుాంది.ఆ చినన మందిర్ంలో శివర్ూప్మైన పాతచళళశవర్ుడు
క్ొలువెైఉంటాడు. అకిడే ఒక ఎత్ా అర్ుగుపై నవగరహలనీ ప్రతిష్ిఠ ంచచర్ు. దీని ద్గగ ర్లో, గొప్ప

47
అలంకర్ణతో ఒక భారీ రాతి పాత్ర ఉంది. అదే చివర్లో, జంట గంటలు మరియు వేలాడుత్్ ఒక పద్ా
తోలు వాయ్యద్యం చూడగలర్ు.
గర్భగుడి వెనుక ఉనన మటల దచరి ప్రధచన ఆలయ స్ముదచయం వెనుకు దచరితీస్ుాంది. నిష్్రమణకు
క్ొంచం ముంద్ుగా కుడి వెైప్ున ఉనన చీకటట గదిలో , గోడకు పటటటన ఒక చీలికను గమనిస్ాార్ు.
ఆర్ంద్రందచవరా వచిాన చినన వెలుగు గోడమీద్ తిర్గబ్డిన గోప్ుర్ం నీడను ఎర్పర్ుస్ుాంది.
స్ూచీబింద్ు (pinhole camera) చిత్రగారహి. కలిపంచిన వంటట ఫలితచన్ేన రాయ్యని మలచడం దచవరా
స్ాదించచర్ు. మరిక్ొనిన మటల
ల ఎక్కి దేవాలయ పారంగణంలో బ్యటకు వస్ాార్ు. ఆ స్మీప్ంలోన్ే
స్ాాప్క గుర్ువర్ుయలు విదచయర్ణయస్ావమి గుడి ఉంది. ఇకిడ కూడచ ఒక చినన మందిర్ం గదిలో
స్ూచీబింద్ు చిత్రగారహి విలోమ నీడలు చూడవచుా. ఆకిడ దీనిని మీకు , ప్రత్యక్షంగా చూపవవాళళు
క్ొంత్ ఈన్చం ఆశించవచుా.
ప్రధచన అలయాం చుటూ
ట ఉనన ఇత్ర్ చినన మందిరాలలో అతి బ్ాహుళయమైన వాటటలో మ్రద్టటది
మహిష్ాస్ుర్ మరిధని రెండవది ఆదిశేష్ .
ఆలయం నుండి త్ ంగభద్రనది ని
చేర్ుక్ోవటానిక్క స్ాధచర్ణంగా, భకుాలు
లోప్లి ఆవర్ణకు ఉత్ా ర్ భాగంలో ఉననఒక
పద్ా దచవర్ం దచవరా నిష్్రమిస్ాార్ు.
స్ాానికంగా కనకగిరి గోప్ురాలు అని
పిలవబ్డే ఈ వెలలవేస్ిన తెలలర్ంగు
గోప్ురానిన, 1830 లో FW రాబినసన్,
అప్పటట బ్లాలరే జిలాల కల కటర్
ప్ునర్ుద్ధ రించచర్ు. (హంపిక్క ఉత్ా ర్ంగా 25
క్కలోమీటర్ల ద్ూర్ంలో విజయనగర్ రాజాయనిక్క చెందిన కనకగిరి అన్ే ప్టట ణం ఉంది. ) రాతి
శిలలపై చెక్కిన కవిత్వం |

నిరాిణచలయ్యన ఈ గోప్ుర్పీఠము, ఇత్ర్ పారమాణికమైన అమరికలను బ్టటట 15 వ శతచబ్ా ం న్చటట


విజయనగర్ నిరాిణమని ర్ూడీగా చెప్పవచుా. ఆ దచరిలో ఏరాపటలచేస్ిన రెండు రాతి ప్లకలపై
చెక్కినవి 12 మరియు 14 శతచబ్ాాలకు చెందినవని.

48
మనిధ తటాకము

కనకగిరి గోప్ుర్ం న్ేర్ుగా మనిధ త్టాక్ానిక్క దచరితీస్ుాంది. ఇది ఒకప్ుపడు విర్ూపాక్ష మందిర్
స్ముధచయానిన స్ంద్రిశంచటానిక్క వచేాభకుాలకు ప్రధచన స్ాననం స్ా లం గా ఉండేది. ఇప్ుపడు
చుటలటక్ొనియునన మటల
ల క్ొంత్వర్కు శిధిలమై భకుాల తచక్కడి క్ొంత్ స్ద్ుామణిగింది. క్ొండమీద్
వర్స్గా చేరిానటల
ల ండే చిననచినన మందిరాలు నది ప్శిామ అంచును చూస్ూ
ా నటల
ల గా లిచి ఉండి ,
వచేాభకుాలను నదివెైప్ుకు
నడిపిస్ా ాయ్య. వీటటలో
మునుముంద్టట, చెకుిచెద్ర్ని
నిరాిణం ద్ురాగదేవి మందిర్ం
ఒకటట. దీనిని మాత్రమే
ఇస్ుకరాతితో నిరిించచర్ు. గోడ
నుండి ముంద్ుకు ప డుచుక్ొని
వచేా దీర్చ
ఘ త్ ర్స్ారక్ార్ంలో
ఉండే స్ా ంభాలు, గోప్ుర్ం
కూచిగాఉండి శిఖరాగరం పై కూట
( చద్ర్ప్ు గోప్ుర్ం ) పైకప్ుప
ప ద్గబ్డినటల
ల ండే నిరాిణచలు,
9 వ శతచబ్ా ంలో ప్రస్ా ుత్
కరానటక భూభాగంపై,
రాష్ట క
ా ూట శైలి క్క చెందినవి.
విర్ూపాక్ష మందిర్ం కూడచ అదే
విధమైన ఆకృతిని కలిగిఉండి,
శిలలపై చెక్కిన కవిత్వం |

అదే క్ాలానిక్క చెందినది


అయ్యనప్పటటక్ీ , త్రావత్ జరిగిన
పంప్ు క్ార్ణంగా ఆ శైలి

49
మర్ుగునప్డి ఇప్ుపడు కనిపటట లేము.
ద్ురాగదేవి మందిర్ం ముంద్ు వాక్కలి రాతి స్ా ంభాల
అద్ర్ువుతో పైకప్ుప ప్లకలు ఏటవాలుగా నిరిించచర్ు.
అద్నంగా ఇకిడ ఏర్పర్చిన రాతి ప్లకపై చెక్కినది మాత్రం
1199 వ స్ంవత్సరానిన స్ూచిస్ుాంది. ఇది నమ్రద్ుచేస్ిన
న్చటటక్క హంపిలో ప్ంపా విర్ూపాక్షారాధన పారర్ంభం క్ాలేద్ు.
స్మీప్ంలో

ప్రిమాణచత్ికంగా మలచిన స్ింహంతో పో రాడుత్ నన


యోధుని శిలపం కూడచ విజయనగర్ ప్ూర్వ
క్ాలానిక్క చెందిన 13 వ శతచబ్ా ప్ు హొయస్ల
అవశేష్మే. అయ్యతే, ఇప్ుపడు
ప్ూజాధులంద్ుకుంటలనన బ్హుళాయుధ ద్ురాగదేవి
విగరహం మాత్రం త్ర్ువాతిక్ాలంలో ప్రతిష్ిఠ ంచినదే. ఈ
భయంకర్మైన ద్ుర్గ దేవత్ ని మహిష్ాస్ుర్ మరిాని అని కూడచ అంటార్ు. ఆమ కుడి చేతిలో ఒక
చక్ారయుధం , బ్ాణం, కతిా మరియు ఒక
తిరశూలానిన ప్డిపో య్యన రాక్షస్ుడిన న్ొక్కి
ఉంచినటల
ల గా,ఎడమ చేతిలో శంఖం , విలు

మరియు ఒక డచలు ప్టలటకుని ; న్చలుగో ఎడమ
చేతితో ద్ునన ర్ూప్ంలోఉనన రాక్షస్ుడి
న్చలుకలు లాగుత్ ననటల
ల గా, ఆమ ఎడమ
క్ాలుతో రాక్షస్ుడిన భూమిలోక్క న్ొకుిత్ ననటల

శిలలపై చెక్కిన కవిత్వం |

చెక్ాిర్ు. ద్ుర్గ దేవి ఎక్కికురొాన్ే వాహనం


అయ్యన స్ింహం ద్గగ ర్లోన్ే ఉంది.
ఇత్ర్ గుడి స్ముదచయం 13 వ మరియు 14 వ శతచబ్ాాలకు చెందినదెైనప్పటటక్ీ, త్కుివ ఆస్క్కా
వలన ఎకుివ ఉప్యోగించటం లేద్ు.

50
హిమకూట ప్రవతం

హంపి ప్ర్యటన , విర్ూపాక్ష దేవాలయ స్ముదచయం ప్రధచన గోప్ుర్ దచవర్ం నుంచి బ్యటటక్క వచిాన
వెంటన్ే కుడి వెైప్ుకు మలుప్ు తిరిగి హిమకూట (ద్క్షణం వెైప్ుకు)క్ొండ చేర్ుక్ొని ,మటల మార్గ ం
అనుస్రించటం దచవరా క్ొనస్ాగుత్ ంది ఈ క్ొండ మీద్ ఆలయాల స్మూహాం హంపి లోని
అంద్మైన చూడద్గిన ప్రదేశాలలో ఒకటట. ఇకిడఉనన దేవాలయాలు జెైన్ స్ంప్రదచయానిన
పో లిఉండటం వలన , అంద్ర్ూ వాటటని ద్ూర్ంనుంచి చూస్ి , జెైన దేవాలయాలని
ప ర్బ్ద్ుత్ ంటార్ు. ఒకప్ుపడు స్ులాాను స్ైనయం కూడచ అలా ప ర్పాటల ప్డటం, మంచిదే అయ్యయంది.
నిజానిక్క వీటటలో చచలా శివ ఆరాధన క్ోస్ం నిరిించినవే. ఈ క్ొండ ఉత్ా ర్ భాగమున నిరిించిన ప్లు
ఆలయాలు తిరకూటాచల శైలిలో ఉన్చనయ్య. అంటే, మూడు మందిరాలుగా ఉండి, ముఖయ మందిరానిక్క
కుడిఎడమలుగా చినన మందిరాల నిరాిణం జర్ుగుత్ ంది. ముఖయ మందిర్ము ప్డస్ాల కు
లంబ్ంగా ఉండి దేవాలయాలు బ్యటట గోడలు స్ాధచర్ణంగా ప్ూలతీగలు వేలాడుత్ ననటల
ల చెక్కి
ఉంటాయ్య. అలంకరించిన ప్ూలద్ండలా , దచదచప్ు , మూడు డజనల కంటే ఎకుివ ఆలయ
స్ముదచయాలు ఈ క్ొండపైన ఉన్చనయ్య.
ఈ ఏటవాలు క్ొండపై ఉనన మూల విర్ూపాక్ష దేవాలయం చచలా పారచీనమైనది. దీని పవర్ుకు
త్గినటల
ల , ఇది విజయనగర్ క్ాలానికంటే ఎంతో
ముంద్ుగా నిరిించింది.
ఈ క్ొండ పైన విజయనగర్ క్ాలానిక్క ముంద్ు
నిరిించిన అన్ేక దేవాలయాలను చూడవచుా.
మూల విర్ూపాక్ష దేవాలయం ,ఈ హిమకూట
క్ొండకు ఉత్ా ర్ం వెైప్ుగాఉండి, విర్ూపాక్ష
దేవాలయానిన చూస్ుాననటల
ల గా ఉంది.

మూల విరూపాక్ష దేవాలయం


తెలలర్ంగు వేస్ిన గుండరని స్ా ంభాలు విజయనగర్ ప్ూర్వ క్ాలానిక్క చెందిన నిరాిణం గా
శిలలపై చెక్కిన కవిత్వం |

గురిాంచవచుా. ఇప్ుపడు చూస్ుానన నిరాిణం , పాక్షికంగా శిధిలావస్ా లోఉనన దచనిని ప్ురావస్ుా శాఖ
ప్ునర్ుద్ధ రించింది.

51
వెంటన్ే కుడి (ప్శిామ )వెైప్ున 15 వ శతచబ్ా ప్ు ఒక స్ాధచర్ణ గోప్ుర్ ప్రవేశానిన చూడవచుా.
అకిడ క్ొండపైన ఉనన చిననచినన మందిరాలను చేర్ుక్ొని,ఈ క్ొండను చుటలటముటటట నటల
ల ండే క్ోట
బ్ుర్ుజులను గమనించవచుా. హంపి లో ప్రిర్క్షించిన నిరాిణచలక్క , ఈ క్ొండ మీది మంటపాలు ,
మందిరాలు ఉత్ా మ ఉదచహర్ణలు .వీటటలో క్ొనిన విజయనగర్ క్ాలం ముంద్స్ుా నిరాిణచలు క్ాగా ,
మరిక్ొనినవిజయనగర్ పారర్ంభ క్ాలంలోని నిరాిణచలు . ఇవి, విర్ూపాక్షాలయం నుండి ఎత్ా గా,
రాతి మేట వేస్ినటల
ల ండే ఏటవాలు క్ొండ మీద్ విస్ియానిన కలిగిస్ా ూ, కరమముగా వుంచబ్డు టల

ఉండే అమరిక్ెైన నిరాిణచలు. నిజానిక్క , మొద్ట ఈ నిరాిణచలనిన విర్ూపాక్ష మందిరానిక్ే
అనుస్ంధచనించి ఉండేవి. కృష్ా దేవరాయలు 16 వ శతచబ్ా ం పారర్ంభంలో విర్ూపాక్ష మందిరానిన
శిలలపై చెక్కిన కవిత్వం |

52
విస్ా రించి ఒక విశాలమైన ఆలయ
స్ముదచయంగా తీరిాదిదా చర్ు. ఆ కరమములో ఈ
దచరి మూస్ివేయబ్డి నప్పటటక్ీ, గవిని తోర్ణముల
రెండంత్స్ుాల మంటప్ం మాత్రం ఇప్పటటక్ీ నిలిచి
ఉన్చనయ్య. త్ ంగభద్రనది నుండి మనిధ
క్ొలనుకూ, అకిడనుంచి విర్ూపాక్ష మందిరానిక్ీ ,
పైక్క య్యెకుిత్్ వర్ుస్ మంటపాల ముఖదచవరాలు నుంచి క్ొండ శిఖర్ం చేర్ుక్ోవచుా.
అద్ుభత్మైన , విశాలమైన త్ ంగభద్ర లోయని ఈ క్ొండ శిఖరాగారం నుంచి వీక్షించటం మర్ప్ురాని
అనుభవం.
ఈ హిమకూటం పై ఉనన మండపాలు 13 వ
మరియు 14 వ శతచబ్ాాల ద్క్షిణ భార్త్దేశప్ు
విలక్షణ నిరాిణశైలిని కనిగిఉంటాయ్య .
ఒకటటరెండు మందిరాలకునలుచద్ర్ప్ు
దచవర్మంటపాలు కూడచఉన్చనయ్య. ప్రతి పద్ా
ఆలయాంలో, మూడు అనలంకృత్ మందిరాలు
ఉండి గోడలపై మాత్రం స్ర్స్మైన ప్నిత్నంతో ,
క్కరీటధచర్ణ వంటట నమూన్చలతో పైకప్ుపలీన అమరాార్ు.పైన ఉదచహరించిన వాటటలో ఉత్ా ర్
ముఖంగా ఉనన రెండు గుళల లో ఒక గుడిలోని మంటప్ స్ా ంభానిక్క ఉనన శాస్న్చలకు చచరిత్రక
పారధచనయత్ కలద్ు. 14 వ శతచబ్ా ం పారర్ంభలో హంపి ప్రిస్ర్పారంతచలని ప్రిపాలించిన కంప్ల రాజు
అత్ని త్లిల ద్ండురలు మరియు మరొక స్మీప్
బ్ంద్ువు స్ాిర్క్ార్ధం ఈ గుడిని నిరిించినచు

ఈ శాస్నం దచవరా తెలుస్ుాంది. క్ొండ మీద్
శిలలపై చెక్కిన కవిత్వం |

ఉనన అనిన దేవాలయాల వల , కంప్ల రాజు


నిరిించిన ఆలయగర్భగుడిలోను స్ాధచర్ణ
శివలింగాలే ప్రతిష్ిఠ ంచచర్ు. ఈ ఆలయాల
నిరాిణం కద్ంబ్ శిలపరీతి లో జరిగింది. ఒక

53
స్ూ
ా పిక ,అంటే, గుడిలో మూల విగరహము ఉండెడి చోటటక్క మీుఁద్ విమానమువల ఎత్ా గాకటటటన
కటట డము ఉంటంది. స్ాధచర్ణంగా గుడి విమాన నిరాిణం న్చలుగువెైప్ులా స్మాన క్ొలత్లతో
చద్ర్ముగా ఉండి , పిర్మిడ్ ఆక్ార్ంలో
ఎత్ా గా ఉంటలంది. శిఖరానిన కద్ంబ్ శిఖర్ం
అని పిలుస్ాార్ు.
స్మీప్ంలోన్ే త్్ర్ుప ముఖంగా ఉనన
మూడు మంటపాల దేవాలయం ,
గోడలలోప్లినుంచి బ్యటకు ప డుచుకు
వచిాన స్ా ంభాలతో, పై అంత్స్ుాల కప్ుపలు చద్ర్ం నుండి శిఖర్ం (కూట) లా మార్ుపచెందే
ప ద్గబ్డిన గోప్ురాలు స్ాధచర్ణ రాష్ట క
ా ూట ప్ద్ధ తిలో ఉననప్పటటక్ీ అవి 14 వ శతచబ్ా ం పారర్ంభంలో
నిరిించినవే. అలాగే ఈ క్ొండమీద్ మిగిలిన చచలా శివ మందిరాలు , గుళళ
ల , విజయనగర్ రాజుల
జాఞప్క్ార్ాం నిరిించచరేమ్ర తెలియలేద్ు, క్ానీ, విజయనగర్ రాజులు వారి త్క్షణ ప్ూరీవకుల తో ,
కంప్ల రాజు
లాగా,
తచమను
జోడించుటకు
చేస్ిన
ప్రయతినంగా
చెప్పవచుా.
శిలలపై చెక్కిన కవిత్వం |

54
ఏకశిల విన్ాయకుళుు

క్ోట ప్రహరి పారక్ార్ములతో


శక్కావంత్మైన హిమకూట క్ొండ
మారాగనిన నిలకడగా అనుస్రించి
, తోర్ణము దచవరా, స్ంద్ర్శకులు
ఎటట క్ేలకు నిష్్రమించడంతోన్ే,
చటరంలో బ్ందించినటల
ల గా
కనుచూప్ు మేర్ మాత్ంగ ప్ర్వత్
ప్రదేశం నిండిఉంటలంది. ఈ
తోర్ణచనిక్క క్కంద్, హంపి నుండి హొస్వపట్ కు , కమలాప్ురానిక్క వెళళు ర్హదచరి కూడలిక్క స్మీప్ంలో,
ఒక స్ా ంభాల మండప్ంలొ ఏకశిలా విన్చయక శిలపం ఉంది. ఈ 2.4 మీటర్ల ఎతెైన విన్చయకుడిని
ఆవాగింజ (శశివెకలు) విన్చయకుడని పిలుస్ాార్ు.
క్ొదిా ద్ూర్ంలో, ఈ వర్ుస్క్ొండల శిఖర్ం పైభాగంలో హంపి వెప్
ై ు చూస్ుా ఉండే ఒక పద్ా హరిిక
న్చలుగువెైప్ులా న్చలుగు దచవరాల తో న్చలుగు దచర్ులీన నియంతిరంచే
రాళళ
ల ప్రిచిన భాట హంపి వెైప్ు నడిపస్
ి ా ుంది. అప్పటట దచర్ుల
ఆనవాళళు ఇప్పటటక్ీ చూడవచుా .ఉత్ా రాన క్ొనిన మీటర్ల ద్ూర్ంలో ఒక
నిరాడంబ్ర్మైనప్పటటక్ీ స్ ంపైన దేవాలయం కనిపిస్ా ుంది. ఆ మండప్ం
అస్ాధచర్ణమైన 24 స్ననని నిలువు స్ా ంభాలతో ముంద్రి బ్ాగం
తెరిపిగా ఉండి, అకిడినుండి ద్ృష్ిటపాఱునంత్ ద్ూర్ము హంపి
అందచలను చూడొ చుా.అకిడేఉనన పద్ా బ్ండరాయ్యని 4.5 మీటర్ల భారీ
విన్చయకుడు కూర్ుాననటల
ల గా చెక్కి ఆ ఆలయానిన నిరిించచర్ు.
శిలలపై చెక్కిన కవిత్వం |

ఈ విన్చయకుని తొండం క్కంర దిక్క వంగి కుడిచేతిలోని అననప్ుముద్ా ని ముకుితో


రాచుక్ొంటలనటల
ల గాను, భారీ ప టట ముంద్ుక్క ప డుచుక్ొని వచిానటల
ల గాను చెక్ాిర్ు. ఈ ఏకశిలా
విగరహం మినప్గింజ (కడలేకలు) విన్చయకుడు గా పారచుర్యం ప ందచడు.

55
కృష్ాణలయ సముదాయము

ఇకిడ వివరించిన ప్ర్యటన, ద్క్షిణదిశలో క్ొనస్ాగి , కమలాప్ుర్ం వెైప్ు దచరితీస్ుాంది.ఇకిడ ఈ


కండ శఖర్ం నుంచే కృష్ా దేవాలయ స్ముదచయ న్ెైస్రిగకస్వర్ూపానిన కనునలప్ండుగగా
ద్ర్శించవచుా. క్కష్
ర ా దేవాలయ స్ముదచయము, హంపిక్క స్ుమార్ు 500 మీటర్ల ద్ూర్ంలొ
కృష్ా ప్ురానిక్క క్ేంద్రకమై ఉనన మరొక ప్విత్ర విడిది. ఈ గుడిక్క కూడచ త్్ర్ుపన చచలా విస్ా ృత్మైన
బ్జార్ వీధి స్ా ంభావళ్ళ తో విస్ా రించి ఉండటం విష్వష్ం. క్ాని, ఈ వీధి ఆలయం కంటే త్కుివ స్ాాయ్యలో
ఉంది. ఈ వీధి లో కుప్పకూలిన మండపాలు, చెలల ాఛద్ురెైన స్ా ంభాలను చచలావర్కు ఇకిడి చెర్కు
మరియు అర్టటతోటలు మింగివేస్ి త్మలో కలుప్ుకున్చనయ్య. వీటటని దచటలకుంటూ వీధిక్క ఉత్ా ర్ంగా,
ఒక క్ొండ వంప్ు క్కంర ద్ చుటూ
ట స్ా ంభాలతో ఒక దీర్చ
ఘ త్ ర్స్ారక్ార్ప్ు కళాయణి అని పిలవబ్డే క్ోన్ేర్ు,

దచని మద్యలో నీటటలో తేలియాడుత్ ననటల


ల ఉండే ఒక చవిక్ె , ఎంతో మన్నహర్ంగా ఉంటలంది.
శిలలపై చెక్కిన కవిత్వం |

ఘనమైన శిలాపలతో ప్రవశ


ే గోప్ుర్ం ఆలయ రాజస్ానిన స్ాధిక్ార్ంగా చెబ్ుత్ ననటల
ల ఉంటలంది .ఈ
గోప్ుర్ంపై విష్ా మూరిా ద్శావతచరాల, ప్ురాణ ఇతిహాస్ా ద్ృశయ శిలాపలని అమరాార్ు.గోప్ుర్ గోడలపై
ఇతిహాస్ా ద్ృశాయలను మలచిన క్ొనిన దేవాలయాలలో ఇది ఒకటట. 1513 లో, ఈ గుడి

56
స్ముదచయానిన, కృష్ా దేవరాయలు, వుత్ిళ దేశ గజప్తి రాజు పై విజయానిక్క చిహనంగా
స్ాాపించచడు .
ఆ స్ంద్ర్భంలో, ప్రస్ా ుత్ం ఒరిస్ాస రాష్ట ంా లో ఉనన ఉద్యగిరి
క్ోట (వుత్ిల్) నుండి లూఠీ చేస్ిన బ్ాలకృష్ా ని రాతి విగరహానిన
అంద్ులొ ప్రతిష్ిఠ ంచచడు. ( ఆలయం నుండి తొలగించబ్డిన ఈ
విగరహానిన, ప్రస్ా ుత్ం చెన్ెైన లోని రాష్ట ా ప్రభుత్వం
స్ంగరహణచలయంలో చూడవచుా).
ప్రశస్ా మైన చెకిడచలకు, శృంగార్మైన శిలపకళకు కృష్ా
దేవాలయం ప్రస్ిద్ామైంది. కృష్ా దేవరాయలు ర్స్హృధయులు
క్ాబ్టటట, అత్ని క్ాలం లోని కటట డచలనిన స్ౌంధర్యంతో
ఉటటటప్డుత్ ంచచయ్య.
గోప్ుర్ం ఇప్ుపడు చచలా శిధిలమైన ఉంది ,క్ానీ ఇటీవల
ప్ునర్ుద్ధ రించిన దచని ముఖ మంటప్ము ఎతెా తన స్ా ంభాలతో

ఆకటలటకుంటలంది .అస్ంప్ూర్ాంగా స్ంర్క్షించబ్డిన


ఇటలక నిరాిణచలపైని ద్ృశాయలు (ప్శిామ ముఖం)
ఒరిస్ాస లో జరిగిన యుద్ా విశేష్ాలను వివరిస్ా ాయ్య.
ఇటీవల జర్గిన మర్మిత్ లో అస్లు చితచరలపై
క్ొంత్ ప్ని చేస్ి స్ర్ళ్ళకృత్ం చేశార్ు .గోప్ుర్ం తోరవ
లోప్ల దచవర్బ్ంధరాలపై అంద్మైన కనయప్డుచులు
పనవేస్ుక్ొనటల
ల నన లత్లిన స్తచర్ంగా చేత్ లతో
శిలలపై చెక్కిన కవిత్వం |

ప్టలటక్ొననటల
ల ,ఆస్క్కాకర్మైన పవద్రాశి పద్ా మి
కధలోలని చంద్ురనిలో దచగిఉనన కుందేలు బ్ొ మికు
ఇర్ువెైప్ులా న్చగుపాములనూ శృంగార్
ర్స్వత్ా ర్ంగా చెక్ాిర్ు.

57
ప్రధచన ఆలయం ముంద్ు గోడలొ
అమరిాన రాతి ప్లకపై కృష్ా డేవరాయల
యొకి స్ైనిక ఆకరమణలు ,
శూర్కృతచయలు చేస్ిన దచన ధరాిల
వివరాలతో శాస్నం ఏరాపటలచేస్ార్ు. ఈ
గుడిని త్వర్గా ప్ూరిాచేయాలన్ే
ఆత్ ర్ుత్లో ,క్ొనిన న్చణయత్లేని శిలాపల
ఎరాపటల చేస్ినటల
ల గా అనిపిస్ా ుంది క్ాని ,
ఈ స్ాిర్కనిరాిణం ,16 వ శతచబ్ా ప్ు
శిలపకళకు ఒక విశిష్ట ఉదచహర్ణ. ఆలయ ప్రవేశంలో చేయ్య ద్నునక్ోస్ం ఎరాపటల చేస్ిన చినన గోడ,
స్ా ంభాలపై అద్ుభత్ంగా యాలి శిలాపలు అకటలటకుంటాయు.
స్మీప్ంలోన్ే ఉత్ా రాన బ్యట ఉనన చినన మండపాలను దేవేర్ులక్ోస్ం క్ేటాయ్యంచచర్ు .పారక్ార్ము
ప డుగున్చ నిడుప్ుగా కటటట వుండె మంటప్ము ద్క్షిణం వెైప్ున ఒక తోరవ వర్కు స్ాగుత్ ంది ఈ .తోరవ
అంత్కుముంద్ుగా నిరిించిన ఒక ప్రవేశదచవర్ం వంటట నంద్న్చనిక్క దచరితీస్ుాంది ,అయ్యతే .త్ర్ువాత్
ఈ కటట డచనిన కలుప్ుత్్ ఒక ఇటలక బ్ుర్ుజును నిరిించి ఈ గుడి స్ముదచయనిన విస్ా రించచర్ు .
లోప్లి ప్రహరీనుంచి బ్యటట ప్రహరీక్క మద్య పారంగణం లో ఆర్ు కలశములతో ఉనన గోప్ుర్ శిఖర్ము
లాంటట నిరాిణం ఉంది .ఇది రాళుతో నిరిించి స్ుననప్ు లేప్నం తోకప్పబ్డి ఉంది. ఈ భవనం కు
పైకప్ుప కు మటల దచరి ఉండటం కూడచ చెప్పద్గిన విశేష్ం
హంపిక్క వెళళు ప్రధచన ర్హదచరి ఈ ఆలయ పారంగణం గుండచ వెళళత్ ంది. ఆలయంముంద్ు దచరిలో,
ఒక దీర్చ
ఘ త్ ర్స్ారక్ార్ప్ు రాతి పాత్ర ఉంది. ఈ పాత్రను ఆలయ ఉత్సవాల క్ోస్ం ధచన్చయనిన నిలవ
చేయడచనిక్క ఉప్యోగించి ఉండేవార్ు. ఇది ఏరాపటలచేస్ిన స్ాానం మరియు ఆకృతి , భకుాలు ఆహార్
దచన్చయనిన అలయానిక్క విరాళంగా అందించటానిక్క అనువుగా ఉండటానిన స్ూచిస్ుాంది
శిలలపై చెక్కిన కవిత్వం |

గుడిపారంగణం ప్ర్మట దచవర్ం ద్గగ ర్ ఉనన స్ననని తోరవ ఒక పద్ా దీర్చ


ఘ త్ ర్స్ారక్ార్ప్ు
భవనంవెైప్ుకు నడిపిస్ా ుంది. ఇస్ాలమిక్ శైలి లో నిరిించిన ఈ భవనం , బ్హుశా, దచన్చయగార్ం
అయ్యఉంటలంది. దీనివెనకగా ఉనన మటల
ల ఎక్కితే మంచి ద్ృశాయలు వేక్షించవచుా.

58
ఏకశిలా నరసింహసావమి

కృష్ా మందిర్ స్ముదచయం బ్యటట ప్రహరినుండి ,ప్రధచన ర్హదచరి ఎకుివ వెడలుపతొ మరొక
మూడు ముఖాల స్ింహధచవర్ం లాంటట మంటప్ము వెైప్ు క్ొనస్ాగుత్ ంది.స్మీప్ంలోని ఒక
పాద్చచర్ుల దచరి గుండచ వెళ్ళతే నర్స్ింహస్ావమి
ఏకశిలా విగరహం వస్ుాంది .6.7 మీటర్ుల ఎతెైన ఈ
భారీ విగరహానిన ,ఒక రాక్షస్ుడు 7,త్లల
న్చగుపాము ముస్ుగు క్కంద్ యోగా భంగిమలో
కూర్ుానన విష్ా మూరిా అవతచర్ం , మనిష్ిమొండెం ,
స్ింహంత్ల ర్ూప్ంతో నర్స్ింహస్ావమిగా
మలచచర్ు. దేవుడు ప డుచుకు వచిాన కళళు
మరియు క్ోర్లు తో భయంకర్మైన ముఖం కలిగి ,
స్హచరిలక్షిిదేవి ఆనవాళళు మాత్రమే మిగిలి
అస్లు ర్ూప్ం అగుపించనప్పటటక్ీ , అత్ను
చిర్ునవువతో , ప్రశాంత్మయ్యన ఆనంద్ ర్స్ప్టలటలో
ఉననటల
ల గాఉంది .ఈ విగరహం త్ల క్ాళళు మరియు
మ్రక్ాలు అనిన ప్ునర్ుద్ధ రించినవే.
ఎప్ుపడూ ప్ూరిాక్ాని చిహానలతో ఉనన
గోడలు ,దచవర్బ్ంధరాలు, అతిపద్ా చద్ర్ప్ు
ర్చాచచవడి ఈ ఏకశిలా విగరహం చుటూ

ఉన్చనయ్యదచవర్ం వెలుప్లగా ఉనన .
శిిలాప్లకంపై 1528 లో కృష్ా దేవరాయలు
దీనిని ఏరాపటల చేస్ినటల
ల గా చెక్కిఉంది.
శిలలపై చెక్కిన కవిత్వం |

నర్స్ింహస్ావమి ప్కిన్ే ,బ్లల బ్ర్ుప్ు


ప్లకలు కపిపన పైకప్ుపగల ఘన్చక్ార్ప్ు గదిఉంది ధచనిలో .వృతచాక్ార్ పీఠము మీద్ నిలబ్డి , 3
మీటర్ల ఎతెైన ఒక ఏకశిలా శివలింగము ఉంది.

59
ఉదాేన వీరభద్ర దేవాలయం & చాతర

ద్క్షిణదిశలో కమలాప్ుర్ం వెైప్ు నడుస్ుానన


ర్హదచరి, నీళళు కటట బ్డు స్ార్వంత్మైన
ప్ంటప లలోనూ, క్ొండలనడిమి ప్లల ప్ు
భూబ్ాగంపైన్చ కలియ దిర్ుగుత్్ ఒక పద్ా
మలుప్ు వద్ా ఉనన ఉదచాన వీర్భద్ర
దేవాలయం ఆగుత్ ంది. ఈ మలుప్ుకు
ముంద్ుగా 16 వ శతచబ్ా ం వెైష్ావ
దేవాలయం ఉంది. ఇది ప్ూరిాగా
పాడుబ్డినప్పటటక్ీ, స్ర్స్ముగా నిరిించిన
ఒక వర్ండచ , దచరిలోక్క చూస్ూ
ా ఉనన యాలీ
స్ా ంభాలు ముంద్ుగా అటే నడిపిస్ా ాయ్య.
స్మీప్ంలోని మందిర్ము శిధిలమై ,
దెైవపీఠముండు స్ా లము ఖాళ్ళ గా
ఉంది.ద్గగ ర్ లోని మ్రటలశిలపై ఒక చేతిలో
అననప్ుముద్ా ఇంక్ొక చేతిలో తెడు ుగరిటె
ప్టలటక్ొని, ఛ్చముంఢేశవరి గా
ప్ూజలంద్ుకున్ే క్ాళ్ళమాత్ను చెక్ాిర్ు.
ర్హదచరిక్క ఆవలివెైప్ున ఉనన ఉదచాన
వీర్భద్ర ఆలయానిక్క యాతిరకులు
స్మూహాలుగా వచిా, కరమం త్ప్పకుండచ
స్ంద్రిశస్ాార్ు. ఇది స్ాానిక వివాహాలకు
శిలలపై చెక్కిన కవిత్వం |

కూడచ ఒక ప్రస్ిద్ధమైన వేదిక. శిలపకళాప్ర్ంగా త్కుివ ప్రమాణచలు కలిగిఉననప్పటటక్ీ, ఇకిడ


శివుడు, రౌద్రమైన యోధుని ర్ూప్ంలొ విలు
ల , బ్ాణం, కతిా మరియు డచలు ప్టలటక్ొని మనస్ుకు
త్గిలేలా 3.6 మీటర్ల ఎత్ా గా ఉంటాడు.ఒక చినన ద్క్షప్రజాప్తి విగరహానిన కూడచ ప్కిన్ే

60
చూడవచుా. హంపిలోన్ే ఎతెైన మాత్ంగ క్ొండ శిఖర్ం పైఉనన ఈ వీర్భధురని గుడిక్క స్ంబ్ందించి ఒక
పారచీనకథ్ ప్రచచర్ంలో ఉంది. ద్క్షుని కుమారెా స్తి , అత్ని అనుమతి లేకుండచ శంకర్ుణిా పండచలడడం,
త్ర్ువాత్, ద్క్షుడు యాగంచేస్ా ూ స్తీశంకర్ులిన పిలవక పో వడం, పిలవని పవర్ంచచనిక్క వెళ్ళున స్తిని
ద్క్షుడు అవమానించడం, ప్ద్ుగురిలో అవమాన్చనిన త్టలటక్ోలేక స్తి అగినక్క ఆహుతి అవడం, ఈ
విష్యం తెలుస్ుక్ొని శంకర్ుడు జటాజూటం నుంచి ఒక పాయను పీక్క భూమిపై విస్ర్డం, దచని
నుంచి ఉధభవించిన నీర్భధురడు, క్ాలిక్ాదేవి ద్క్షుని యాగం ద్గగ ర్ భీభతచసనిన స్ృష్ిఠ ంచి త్ర్ువాత్
అత్నిని స్ంహరించడం, దేవత్లంతచ శంకర్ుణిా పారధేయప్డినప్ుపడు ద్క్షుణిా మేకత్లను ఇచిా
బ్తిక్కంచడం, త్ర్ువాతి జనిలో స్తీదేవి ప్ంపాదేవిగా అవత్రించి శవుడిన (విర్ూపాక్షుణిా )
వివాహమాడటమే ఆ కధ. అంద్ుక్ే, స్తీస్హగమన్చనిక్క స్ంబ్ందించిన ఆనవాళళు శిలార్ూప్ంలొ
కనిపిస్ా ున్చనయ్య
వాస్ా వానిక్క, ఈ ఆలయం ర్హదచరి ప్రకిన్ేఉనన బ్హిర్ంగ స్ింహదచవర్ము లాంటట కటట డమే క్ాని,
విజయనగర్ క్ాలం త్ర్ువాత్, ప్రస్ా ుత్
దేవాలయంగా నిరిించడం జరిగింది. ప్రవేశ
దచవర్ం ముంద్ు స్తి స్ంప్రధచయానిన స్ూచించే
ఆస్క్కాకర్మైన రాయ్యని చూడవచుా. దీనిపై , ఒక
మర్ణించిన వయక్కా, త్న ముగుగర్ు భార్యలతో
కలస్ి ఉననటల
ల గా చెక్ాిర్ు. బ్హుశా, ఇత్న్ే ,
ప్రకిన్ే ఉనన శిలాశాస్నం లో పవరొినన విధంగా,
1545 లో వెైష్ావ ఆలయానిన మరియు
వీర్భద్ురని విగరహానిన స్ాాపించిన స్ైనిక్ాధిక్ారి
అయాఉండవచుా.
ఉదచాన వీర్భద్ర దేవాలయం చుటూ
ట విస్ాార్మైన
శిలలపై చెక్కిన కవిత్వం |

స్ా ంభావళ్ళ తోపాటల రెండు ఎతెైన వస్ారాలతో


ఉనన నిరాిణం బ్హుశా , దచన్చయగార్ం
,ఉందిక్ానీ, ఈ ప్ంటప లాలో
మర్ుగునప్డుతోంది.

61
అష్టభుజ దొ న మరియు భోజనశాల

జలధచరాంత్ర్ క్ేళ్ళక్ానిలయ మష్ాటస్యంబ్ు త్తీరకడలో


ప్ల స్వవచచావర్ణీయ లూగుద్ుర్ు శుంభదో వామగంగాస్రి
త్ిల హంస్ీమృద్ు రావగీత్ముల న్చక్ాంక్షించుచున్ రాచవా
ర్లు చేటీజన హాస్యవాగామృత్ధచరామ్రహితచత్ివధుల్

ద్క్షిణదిశలో కమలాప్ుర్ం వెైప్ు ప్రయాణం క్ొనస్ాగిస్ా ూంటే ,


ధవంస్ము చేస్ినటలవంటట ప్రవేశదచవర్ం గుండచ ప్టట ణప్ు
ప్రధచన క్ేందచరనిక్క చేరి ,విలక్షణంగా స్ృష్ిటంచబ్డిన రాళల
మిటట మీదిక్క ఎకుితచర్ు. దీనిని, అక్ాిచెలల ళు గుటట అని
పిలుస్ాార్ు. ఎడమవెైప్ు(త్్ర్ుప కు)కు తిర్గకుండచ అదేదచరిలో

క్ొనస్ాగితే ఒక చద్ునుచేయని భాట


రాజపారస్ాధంవెైప్ు నడిపిస్ా ుంది. స్ంద్శకులు
ఒకక్షణం ఆగి, ఎడమ (ఉత్ా ర్ం) క్క తిరిగితే,
అనినవెైప్ులా తోర్ణచలు ఎరాపటలచేస్ిన ఒక
గోప్ుర్ంలాంటట నిరాిణం, దచనిలో అష్ట భుజ దొ న
కనిపిస్ా ుంది. స్మీప్ంలొ ప్గిలిపో య్యన టెర్రక్ోట

నీటటగొటాటలు , ఒకప్ుపడు దొ నకు నీటటని స్ర్ఫరా


చేస్ినవి ఇంక్ొకవెైప్ు (ద్క్షణం) ప్డగొటటటన ఆనవాళళు
, ఇంక్ొంచం ద్క్షణంగా ఒక భోజనశాల కనిపిస్ా ాయ్య.
ఈ నీటట క్ాలువకు ఇర్ువెైప్ులా తినుభండచర్లను
శిలలపై చెక్కిన కవిత్వం |

వడిు ంచడచనిక్క వాడే వృతచాక్ార్ భొజనప్ళళుం లాంటటవి


చెక్కి , ఆ పారంత్ం ఒక బ్హిర్ంగ వనభొజన స్ాావర్ంగా
కనిపిస్ా ుంది.ఇది హంపిలోన్ే ఒక ప్రతేయక ఆకర్షణ. ధీనిని అంద్ర్ూ కలస్ి ఎద్ురెద్ుర్ుగా కూరొాని

62
భొజనం చేయడచనిక్క అనువుగా రెండు వర్ుస్లోల శాశవత్ భొజనప్ళళులను డెబ్బయ్యఐద్ు అడుగుల
ప డవున ఎరాపటల చేస్ార్ు. కూర్ , అననము మొద్లగు అహార్ప్దచరాాలు వడిు ంచటానిక్క వాలుగా
పద్ా మరియు చినన గంటలను రాతి పైన్ే చెక్ాిర్ు. అర్టటఆకులిన , చిననచినన పాత్ర ల ఆక్ార్ం లోను
రాతిపై చెకిడం చూస్వా అశార్యం
కలుగుత్ ంది. మూడు అడుగుల
వెడలుప రెండు అడుగుల లోత్
ఉనన ఒక క్ాలువ ఈ రెండు
వర్స్లీన వేర్ు చేస్ా ుంది. ఈ క్ాలువ
వడిు ంచడచనిక్క, అలాగే శుబ్రం
చేయడచనిక్క ఉప్యుకా ంగా
ఉంటలంది.ప డిగాఉననప్ుపడు
క్ాలువలో నడుస్ుా వడుుంచేవార్ు.
తినడం అయ్యన త్ర్ువాత్ , క్ాలువలో నీటటని వదిలి శుబ్రం చేయడచనిక్క వాడేవార్ు. క్ాలువలు
మరియు గుర్ుతచవకర్షణ దచవరా అత్యంత్ తెలివెైన నీటట ప్ంపిణీ వవవస్ా హంపిలో ఉండేద.ి
భోజనశాలకు ద్గగ ర్లోన్ే ఉనన
అష్ట భుజ దొ న, పీడన్చనిన ఆర్ు
టెర్క్
ర ోట నీటటగొటాటల దచవరా
నియంతిరస్ా ుండవచుా.స్మీప్ంలోని
త్ ంగభదచర నది స్మృదిధ గా నీర్ు
స్ర్ఫరా చేస్ిఉంటలంది.
ఈదచరి ఇకిడనుంచి రాణుల
స్ాననవాటటక కూ త్ర్ువాత్
శిలలపై చెక్కిన కవిత్వం |

కమలాప్ుర్ం గారమానిక్క వెళళత్ ంది.


క్ానీ మనం అంత్కు మంద్ు చూచిన చద్ునుచేయని దచరిగుండచ రాజపారస్ాద్ంవెైప్ు నడుదచాం.

63
భూగరో దేవాలయం

రాజ పారస్ాద్ప్ు ప్ర్యటనను భూగర్భ


దేవాలయం నుంచి పారర్ంబిదచాం.
ఒకప్ుపడు, ఈ ఆలయం స్గం
భూమిలోప్ల ఉండటంవలన దీనిని
భూగర్భ దేవాలయం అని పిలిచేవార్ు ,
క్ాని ఇది ఇప్ుపడు త్వవక్ాలవలల ప్ూరిాగా
బ్హిర్గత్మయ్యయంది. భూమి లోప్లి గుడి
క్ాబ్టటట, అంత్ర్గ త్ంగా క్ొంత్వర్కు
నిరాడంబ్ర్ంగా ఉంటలంది. స్ాదచర్ణంగా ఈ గుడి చుటలటముటటట ఉనన ప లాలనుంచి వచిాన
వర్ద్నీటటతో పాక్షికంగా మునిగిఉంటలంది కనుక, అప్ుపడు స్ంద్ర్శకులు చీకటట చిత్ా డి లో
క్ాళ్ళుడుాకుంటూ నడవక త్ప్పద్ు. హిమకూట క్ొండ మీది 14వ శతచబ్ా ప్ు పిర్మిడ్ రాతి గోప్ుర్
నిరాిణచలని ప్రతిబింబ్ంచే కటట డచలు మనలిన వాస్ుా ప్ద్ివుయహం నుంచి బ్యటటక్క రానివవవు.
గరాభలయం లో ప్రస్ా ుత్ం ఏ విగరహం లేద్ు క్ానీ మండప్ము బ్యట ఏరాపటల చేస్న
ి శిలాశాస్నం
ప్రక్ార్ం మొద్ట ఇకిడ విర్ుపాక్షుని ప్రతిష్ిటంచినటల
ల త్లుస్ుాంది. ఈ గుడి అన్ేక రాజ భవన్చలకు
ఉనన స్ామీప్యత్ను బ్టటట దీనిని రాజకుటలంభీకులు ఉప్యోగించి ఉండవచుా. ఈ గుడి
స్ముదచయానిన త్్ర్పవెైప్ు నుండి 15వ
శతచబ్ా ప్ు పారధమిక గోప్ుర్ం దచనరా
ప్రవేశిస్ాాం. ఈ ఇటలక వాడని గోప్ుర్
నిరాిణశైలి హిమకూట క్ొండ పైన ఉనన
గోప్ురాలిన గుర్ుాకు తెస్ా ుంది. త్ర్ువాతి
క్ాలంలో అద్నంగా ఏరాపటల చేస్ినటల
ల ండే
శిలలపై చెక్కిన కవిత్వం |

ఈ గోప్ుర్ం నిరాిణం ఎప్పటటక్ీ


ప్ూరిాక్ాలేద్ు. ప్రధచల ఆలయం చుటూ
ట ఒక
నీటట క్ాలువ వయవస్ా ను కూడచ చూడవచుా. ఇకిడ కళాయణమండప్ం చూడముచాటెైన నిరాిణం.

64
రాజమందిరము

క్ొదిా ద్ూర్ంలో , బ్ాటకు ఆవలివెైప్ు, త్వవక్ాలలో బ్యటప్డిన రాజభవన అవశేష్ాలను ,


ఇటలకరాయ్య మొద్లగు వాటటతో తచపీప్ని చేస్ి నిరిించిన ప్ున్చధులను, స్ుననము మొద్లగు
వాటటతో వేస్ిన గచుా, రాళళు మొద్లగు వాటటతో నిరిించిన గోడల క్కంర ది బ్ాగాలు చూడవచుా.
భవనం నిలకడక్ోస్ం వాడిఉంటార్నుకున్ే చెకి స్ా ంభాలు , వాటటతోపాటల, అలంకర్ణ క్ోస్ం చేస్ిన
అలంకర్ణలు, చెకిద్ూలాలు, లోకప్ుప , పైకప్ుప అనీన క్ాలగమనంలో అద్ృశయమైయయయ్య. భవనం
అడుగు పీఠం అంచలంచలుగా
స్ాాయ్య పర్ుగుత్్ నడుమలో
U ఆక్ార్ం లో నిరిించచర్ు.
ఆస్ాానమందిర్ము
మద్యలోఉండి చూటూ
ట ఆస్ాాన
అధిక్ార్ులక్ొర్కు నిరాిణచలను
ఎర్పర్చినటల
ల గా ఉంది. క్ొంత్
ఉత్ా ర్ంగా జరిపిన త్వవక్ాలలో
బ్యటప్డిన రాజ భవన్చలు
కూడచ స్రిగగ ా ఇదే నమూన్చ
ప్ునరావృత్ా ం అయ్యయంది.
స్మీప్ంలోని ఒక రాయ్యపైనుండి చూచినటల య్యతే, దచదచప్ు 15 ఇలాంటట నివాస్ భవన్చల మూలాలు
ద్గగ ర్ ద్గగ ర్గా కలిస్ిఉననటల
ల గా కనిపిస్ా ాయ్య. వీటటని కలుప్ుత్్ ఇర్ుక్ెైన దచర్ులు చూడవచుా.
గుంప్ుగా ఉనన వీటట నిరాిణంలో స్మగర ప్రణచళ్ళక ఉననటల
ల గా కనిపించద్ు. ప్ురాత్త్వ శాస్ా జు
ర ఞ లచే ,
ఇది రాజభవనము అని ముద్ర ప్డినప్పటటక్ీ , ఇకిడ ఎవర్ు ఎప్ుపడు నివస్ించచరో తెలిపవ చచరిత్రక
ఆదచరాలు మాత్రం లభయంక్ాలేద్ు. అయ్యనప్పటటక్ీ, అకిడ నిరిించిన నీటటక్ాలువలూ,
శిలలపై చెక్కిన కవిత్వం |

వాయయామశాల, అలాగే లభించిన చెైన్చ పింగాణి, స్ంద్రోభచిత్ంగా ద్రించే బ్ంగార్ు ఆభరాణచలు,


నిజానిక్క ఇకిడ నివాస్ముననది మాత్రం విజయనగర్ ఆస్ాానినిక్క చెందినవారే అని స్ుచిస్ుాన్చనయ్య.
న్ేలను అంటలక్ొని , విరిగి ఛిద్రమైన న్చటయగతేా ల బ్ొ మిలు, మటల కు ఇర్ువెైప్ులా ఎర్పర్చిన యాలీ

65
చితచరలతో శిలీపకరించిన చినన గోడలు త్ప్ప మిక్కిలి న్ెలవుతో చేయుఁబ్డిన ఘనమైన వాస్ుాకళా
స్ౌంద్ర్యం అంతచ మాస్ిపో య్యంది. విజయనగర్ం అప్ుపడు శిలలను శిలాపలు గా మలచితే, ఆ
శిలాపలే ఇప్ుపడు శిలలుగా మారాయ్య మారాార్ు.

ఈ నివాస్ భవనశిధిలాలు ఆ లోయ పారంత్ం అంతచ విస్ా రించి ద్ూర్ంగాఉనన చిననక్ొండల వర్కు
వాయపించి ఉన్చనయ్య. వీటట నిరాిణం ఎంతో స్ర్ళంగా ఉండటానిన గమనించవచుా. ఈ నివాస్
భవన్చలు చచలావర్కు దీర్చ
ఘ త్ ర్స్ారక్ార్ంలో ఉండి, ప్రహరీగోడలతో వేర్ు చేయబ్డి ఉన్చనయ్య. క్ొనిన
ఇలు
ల గుఱఱ ం లాయం తో జత్చేస్ి ఉన్చనయ్య.క్ొనన ఉలు
ల ప్ద్ా విగా ఉండి, చటాట అంచలంచల
పర్ుగుద్లతొ ఉననయ్య. బ్హుశా, ఇవి మంత్ర లు, స్వన్చప్త్ ల క్ోస్ం క్ావచుా .

తోరవక్క తిరిగివచిాన స్ంద్శకులు


ద్క్షణంగా ప్రహరీగోడల మూలగా
ఎత్ా లో నిరిించిన ఒక గమిటం
ఆక్ార్ం లోఉనన నంద్న్చనిన చూస్ాార్ు.
ఈ నంద్నము తచమర్ రేకులను పో లిన
వంప్ు గవాక్షాలు ఉన్చనయ్య. ధచరిక్క
ఉత్ా ర్ంగా ఉనన రాళల గుటట ల ద్గగ ర్,
వృతచాక్ార్, దీర్చ
ఘ త్ ర్స్ారక్ార్
శిలలపై చెక్కిన కవిత్వం |

ధచన్చయగారాలు బ్యటప్డచుయ్య.
ఇకిడ T కూడలి నుండి ఎడమచేతి వెైప్ుకు తిరిగితే జెన్చన్చ ఆవర్ణము.

66
జెన్ాన్ా ఆవరణము

ఎతెైన ప్రహరీగోడలతో ఉనన ఈ పారంగణచనిన జెన్చన్చ ఆవర్ణ అని స్ాధచర్ణంగా అంటార్ు. ఈ


పారంగణచనిక్క ఈ పవర్ు క్ొంత్ త్ప్ుపదో వ ప్టటటస్ా ుంది. ఈ పవర్ు విజయనగర్ క్ొలువులోని మహిళలు
ఇకిడ నివస్ించటానిన స్ూచిస్ుాంది. క్ాని ,
ఏనుగు లాయం మరియు కవాత్ మైదచనం
స్మీప్ంలోన్ే ఉనన ఈ పారంగణంలో
రాణివాస్ం ఉండే అనక్ాశం చచలా త్కుివ.
చచలా వర్కు ఇకిడ విజయనగర్ రాజు లేక
అత్ని స్వన్చధిప్త్ లు నివస్ించి ఉండవచుా.
స్ూమార్ు చత్ ర్స్ారక్ార్ంలో ఉనన ఈ
ఆవర్ణం ప్రహరీ న్చణయమైన స్ననని
రాతిబ్ండలను చేరిా, అమరిా , పైన
అర్ధచందచరక్ార్ంగా స్ుననప్ు పో త్ పో స్ి
నిరిించచర్ు. ప్శిామం నుండి త్్ర్ుపకు
200 మీటర్ుల విస్ా రించి ఉనన ఈ ఆవర్ణ లో
అన్ేక నిరాిణచలు వివిద్ ఆకృత్ లతో నిండిఉంది. పైకప్ుప వంప్ుగా ఉండి దీర్చ
ఘ త్ ర్స్ారక్ార్ంలో
నిరిించిన భవంతిలొ, ఇప్ుపడు ప్ురావస్ుా శాఖ వాళళు ధుఖాణం తెరిచచర్ు. ఎలాంటట అచచాద్న్చ
లేకుండచ , ధచరాళముగా గాలి ప్రస్రింప్ుఁజేయటానిక్క వీలుగా చిననచినన ర్ంధచరలతో ఉనన గోడలని
బ్టటట ఆయుధగార్మ్ర, బ్ొ కిస్మ్ర లేక క్ొలువుకూటంలోని న్చయకులు చమటలు ప్టేటలా
శరమించడచనిక్ెై వాయయామశాలన్న అయ్యఉండవచుా. చికిగా స్ర్ంధీరకరించిన పిటటగోడల వంప్ులు,
ఇంటటవాస్ాల చివర్లు పాము ప్డిగ విపిపనటల
ల గా ఎర్పర్చిన తచఫిప్నిత్నము చూస్ి తీర్వలస్ిందే.
త్ర్ువాత్ త్వవక్ాలలో బ్యటప్డిన రెండు భవన్చల పీఠాలు ఉన్చనయ్య. అత్యంత్ అంద్ంగా
శిలలపై చెక్కిన కవిత్వం |

అలంకరించబ్డిన మూడు అంచల అడుగుమటట ము, ఆ రాయ్య పై ప్డవలో విహార్ంను చెక్కిన


వుబ్ుకువాటల ప్నిత్నము చూడముచాటెైనది.

67
రాజపారస్ాద్ంలో బ్ాగా స్ంర్క్షించిన ముఖయమైన వాటటలో ప్రబ్లమై యుండే ప్దచిరామం (లోటస్
మహల్) ఒకటట. ఈ భవన్చనిక్క చిత్రవిచిత్రమైన పవర్ు ఉననప్పటటక్ీ, 1799 న్చటట రేఖాచిత్రప్టం లో
స్ూచించిన ప్రక్ార్ం, ఇది స్భాభవనమే అయ్యఉంటలంది. క్ాని క్ొంత్మంది ప్ురావస్ుా శాస్ా వ
ర ేత్ాల
ప్రక్ార్ం, జన్చన్చ ఆవర్ణలోని రాజకుటలంభ మహిళలు స్హవాస్వచాతో ఒకరిన్ొకర్ు కలస్వ స్ా లం
క్ావచుా.చితచరంగిని మహల్ మరియు కమల్ మహల్ అని కూడచ పిలువబ్డే ఈ లోటస్ మహల్ ,
హంపిలోని లౌక్కక లేక మతేత్ర్ నిరాిణ వరాగనిక్క చెందినది. ఈ నగర్ం ముటట డి త్ర్ువాత్ జరిగిన

విద్వంస్ాలనుండి చెకుిచెద్ర్క మిగిలిన నిరాిణచలలో ఇది ఒకటట. హంపిలోని ఇత్ర్ ప్రధచన


శిలలపై చెక్కిన కవిత్వం |

నిరాిణచల వల క్ాకుండచ, దీనిని స్ుననప్ు గచుా మరియు ఇటలకల కూర్ుపతో నిరిించచర్ు.


నలుఛద్ర్ప్ు ఛత్ రాతాక్ార్ మంటప్నిరాిణ ప్రణచళ్ళక ను పో లిఉండే ఈభవనం ఇర్ువెైప్ులా
వొకటటక్ోకటట ప ంకముగా వుండి, ముంద్ుకు ప డుచుక్ొని వచిానటల
ల గా నిరిించచర్ు.
మూస్పో స్ినటల
ల గా మలచిన రాతి అడుగు పీఠముపై ఈభవన్చనిన పంచి అంద్ంగా తీరిాదిదా చర్ు.

68
ప్క్షిరెకిల ఆక్ార్ంలో నిరిించిన గవాక్షాల నీడప్టలటక్ెై రెండువంప్ులతో ముంజూర్ునూ, వీటనినటటపైన
గుంప్ుగాచేరిాన పిరేమిడుు ఆక్ార్ముగా
వుండే తొమిిది గోప్ురాలు, ఆలయ
నిరాిణ వాస్ుాస్ాంప్రధచయం నుండి
వుయత్పననమైనవే. అంద్ుకు విర్ుధ్ా ంగా ,
నడవలో విలువంప్ు ఆక్ార్ంలో నిరిించి
స్ుననంతో పో త్పో స్ి అలంకరించిన
ప్రవేశమారాగలు, లోత్టలటలో ఎర్పర్చిన
గుమిటముల వంటట, విలువంపైన ఆక్ార్
నిరాిణచలు మాత్రం స్ులాానుల శైలిని తేటతెలలం చేస్ా ుంన్చనయ్య. ఈ వేర్ువేర్ు మూలాలిన చకిగా
కలప్టం దచవరా నవప్రవర్ా కమైన , ర్మనీయమైన మిశరమ ఆకృత్ లను ఉత్ిృష్ట రీతి లో స్ృష్ిటంచడం
విజయనగర్ం ప్రతేయకత్. ఈ భవన్చనిక్క అనుక్ొని మ్రటత్నముగా నిరిించిన మిదెా ప్డి గటల
ల నుంచి
ఎత్ా గా వునన పైఅంత్స్ుా , దచనిక్క
ఉదేా శింప్ుఁబ్డిన ఉప్యోగానిన
స్ుఫటంగా విశద్ప్ర్ుస్ుాంది. ఇలాగే,
మిశరమ విదచనంలో నిరిించిన
ప్హరావాడు నిలిచే బ్ుర్ుజులిన
జనన్చ ఆవర్ణం న్ెర్
ై ుతిమూల
మరియు ఉత్ా ర్ం గోడ
నడిభాగములోనూ చూడవచుా.
ఇకిడ కూడచ గుడి నిరాిణచనిక్క
స్ంబ్ందించిన ముంజూర్ు, గోప్ురాలతోనూ, స్ులాాను శైలిక్క చెందిన దిబ్బ ఆక్ార్ంలోఉండే లోకప్ుప ,
శిలలపై చెక్కిన కవిత్వం |

మొనదీరిన తోర్ణచలతోనూ మిశరమ శైలిని వినియోగించచర్ు.ఈ ఆవర్ణకు ప్శిామ్రత్ా ర్దికుిలోని


ప్హరా బ్ుర్ుజు మాత్రం పాక్షికంగా శిధిలం అయ్యయంది. ఈ ఆవర్ణలోని ఇత్ర్ నిరాిన్చలు అయ్యన
నీటటని నిలవచేయడచనిక్ెై ఎర్పర్చిన లోతెైన తొటటట, ధీర్చ
ఘ త్ ర్స్ారక్ార్ ధచన్చయగార్ము, ప్ున్చధులుగా
మిగిలిన గోడలు కూడచ ఇలాంటట అంత్ర్గ త్ నిరాిణచకృత్ లను కలిగిఉననవే అయ్యఉండవచుా.

69
ఏనయగు లాయం మరియు ద్గగ రలోని ఇతర నిరాిణాలు

జన్చన్చ ఆవర్ణ త్్ర్ుప గోడకు ఉననఒక నిరాడంబ్ర్మైన ప్రవేశం దచవరా ఒక విశాలమైన కూడలి,
బ్హుశా, స్ైనిక, జంత్ కవాత్ ప్రద్ర్శన స్ా లం క్ావచుా.ఇది , త్్ర్ుపనఉనన ఏనుగు లాయం ను
పైనుంచి చూస్ుాననటల
ల గా ఉంటలంది.

రాజపారస్ాధంలోన్ే అత్యంత్ గంభీర్మైన నిరాిణం, ఏనుగు లాయం. ఈ లాయం ప డవెైన వర్ుస్లొ


11 గద్ులతో ఉండి, ఒక్ొకిగదిలో రెండు ఏనుగులను ఉంచుటకు వీలుగా ఉంది. ఒకటట విడిచి
ఒకటటగానునన గుమిటములు మరియు ప్రవేశ దచవర్ములకు ప్రకిన్ే ఉనన 12 వంప్ు కటట డచలు,
ఒక్ొకి వంప్ు కటట డంపై స్ుష్ఠ గా అమరిాన మూడేస్ిచ ొప్ుపన చినన వంప్ు కటట డచలతో ఉంటలందీ
కటట డం. బ్హుశా, డో లు మొద్లగునవి క్ొటలటవాళు క్ోస్మ్ర లేక ఇత్ర్ స్ంగీత్ వాధయక్ార్ుల క్ోస్మ్ర
ఈ భవన్చనిన ఉప్యోగించి ఉంటార్ు. ద్ుర్ద్ృష్ట ముచేత్ , దీని పైన పిరేమిడుు ఆక్ార్ముగా వుండే
గదిల నిరాిణం దెబ్బతింది.
కవాత్ మైదచన్చనిన ఉత్ా ర్ం వెైప్ునుంచి
చూస్ూ
ా నటల
ల గా ఉండే భవనం కూడచ లాయం
వలే ఆకటలటకున్ే నిరాిమం. 11 మొనదేలిన
తోర్ణచలతో , ప డవెైన ఇర్ుకు నడవాతో
నిరాించిన ఈ తచళావర్ము బ్హుశా, స్ైనిక
శిలలపై చెక్కిన కవిత్వం |

కవాత్ ను విక్షించడచనిక్క ఏర్పరిచిన పవరక్షకస్ాానం


క్ావచుా. ఈ భవనం లోప్లి భాగం , నిరాిణము
స్రిగగ ా జన్చన్చ ఆవర్ణం లోని విలువంప్ుగాకటటటన నిరాిణంతో స్రిపో లి ఉంది క్ాని ఇకిడ లోకప్ుప

70
లేద్ు. దీనిని కుస్ీా పో టీలు, స్ైనిక ,జంత్ విన్చయస్ాలు నిర్వహించే క్ీడ
ర చస్ా లం గా ఉప్యోగించి
ఉంటార్ు క్ానీ , దీనిక్క పవర్ు పటటటన విధంగా , ఇది ,స్ైనిక నివాస్ గృహస్ముదచయం ఎంత్మాత్రం
క్ాద్ు.
కవాత్ చేస్వ మైదచన్చనిక్క ప్శిామంగా ప్త్నమైపో య్యన రెండంస్ుాల స్ింహదచవర్ము , రెండు వెైప్ులా
ఎతెైన వేదికలతో, ద్గగ ర్న్ే ఉనన
మటల క్కర్ువెైప్ులా ఎరాపటల చేస్వ
ఆతిపద్ా ఏనుగు త్లలను చెక్కిన
చేయ్యపిడి గోడలతో నిరిించినటల
ల గా
ఉంది. ఉత్ా ర్ంగా , ద్క్షణంగా
కుప్పవేస్ినటల
ల ప్డిఉనన రాళళు
ఇత్ర్ అనుబ్ంద్ నిరాిణచలను
స్ూచిస్ుాన్చనయ్య.
దీనిక్క స్మీప్ంలో, ద్క్షణంగా,
చిననగోడలతో మాధవ దేవాలయ స్ముదచయం ఉంది. ఇకిడఉనన రెండు మండపాలలో, ఒకటట
క్ొత్ా గా ప్ునఃనిరిించినదే క్ానీ, గొప్ుర్ము లేద్ు.రెండవ మందిరానిక్క ఉనన చిననఇటలకరాయ్య
గోప్ుర్ం రాతిగోడలమీద్ నిలబ్టటటఉంటలంది.ఈ మండప్ం ముంద్ుబ్ాగంలో రాయ్యపై చెక్కిన 2.7
మీటర్ల ఎతెైన అంజన్ేయస్ానమి విగరహం ఉంది. ఇది హంపిలోన్ే ఎతెన
ై అంజన్ేయ విగరహంగా
చెప్ుపక్ోవచుా.ఇంత్ ఎతెన
ై విగరహానిన ఎలా ఇకిడ పటాటరో , ఇంక్ా అది అగోచర్మే.
శిలలపై చెక్కిన కవిత్వం |

71
ఎంతో ద్గగ ర్లోన్ే ఉనన కురంగిపో య్యఉనన ఎలల మి మందిర్ంలో క్ాళ్ళక్ాదేవి ఇప్పటటక్ీ ప్ూజ లంద్ు
కుంటలంది. రాజపారస్ాధం నుంచి ఈశానయంగా ర్హదచరిని విక్షిస్ా ుననటల
ల గా ఈ గుడి, గుడిలోని క్ాళ్ళక్ా
నిలిచిఉంటాయ్య.
ఏనుగు లాయం నుంచి 150 మీటర్ల ద్ూర్ంలో వెనుక వెైప్ు (త్్ర్ుప) నడకదచరి పాత్ నిరాిణచలను
చుటలటముటటట మింగివేస్ా ూ , క్ొత్ా గా వృధ్ిా చెంద్ుత్ నన ప్ంటప లాలకు దచరితీస్ుాంది.అవి కూడచ
దచరిలోక్క విగత్ంగా చూస్ూ
ా ఉంటాయ్య. వీటటలో ఒకటట 1426లో నిరిించిన ప్రాశవంత్ తీర్ధంకర్ జెైన
దేవాలయం. ఉంక్ొంచం ద్ూర్ంలో, స్ముదచత్ా మైన స్ంహదచవర్ం క్ోట బ్ుర్ుజులతో
కలప్బ్డిఉంటలంది. ఇకిడ నుండి ఈ దచరి , రాజపారస్ాద్ప్ు బ్యటట పారక్ారాల దచవరా బ్యటకు
వెళళత్ ంది. క్ొంచంద్ూర్ంలో ఉనన ఒక రాతిప్లక పై చెక్కిన శిలాశాస్నం దచవరా ఈ రాజదచవర్ం
బ్ుకిరాయల క్ాలానిన స్ూచిస్ుాంది.ఈ రాజదచవర్ం దచవర్బ్ంద్రాలపై ఆస్క్కాకర్ంగా క్ోపైన గడచులతో,
ప డవెైన పై ద్స్ుాలతోనూ చెక్కిన బ్ొ మిలు ఇస్ాలంమతచనిక్క చెందిన ర్క్షకులవెై ఉంటాయ్య. వీటటలో
ఒక దచవర్ం ఇప్ుపడు కమలాప్ుర్ం ప్ురావస్ుా శాఖ వారి స్ంగరహాలయం లో చూడవచుా.
ఇకిడినించి ఈ తోరవ త్లారీఘాట్ వర్కు క్ొనస్ాగుత్ ంది.
శిలలపై చెక్కిన కవిత్వం |

72
వయ్యయ రాముళు గుడి.

క్ాలిబ్ాటకు తిరిగివచిా జన్చన్చ ఆవర్ణకు ద్క్షణంగా క్ొనిన అడుగులు నడక క్ొనస్ాగిస్వా


స్ంద్ర్శకులు రాజపారస్ాదచనిక్క మద్యగా ఉండే వెయ్యయరాముళు (హజార్ రామ) గుడిని చేర్ుకుంటార్ు.
నిజానిక్క, రాముడిన రామచంధురడుగా ప్ూజించిన ఈ రామాలయం విజయనగర్ ప్రభువులకు
రాచరికప్ు గుడి గా ఉండేది. హంపి ప్రమాణచలతో
పో లిస్వా , ఈ దేవాలయం చిననదే అయానప్పటటక్ీ,
దీనిక్క ఉనన చచలా ప్రతేయకత్ల వలన ఎంతో
ప్రస్ిద్ామైంది. దేవరాయ-1 చే 15వ శతచభ్ా ం
మొద్టోల స్ాాపించబ్డిన ఈ దేవాలయం
న్చణయమైన శిలపనిర్ిణం తో పాటల చెక్కిన
కథచవిష్యం కూడచ గొప్ప ఆస్క్కాని కలిగిస్ా ుంది.
ముఖయంగా గమనించే విష్యం ఏమంటే, దేవాలయ స్ముదచయం ప్రహరీ గోడల బ్యటటవెైప్ు
ప డవెైన వర్ుస్లతో ఒక భూమికను ఆధచర్ంగా తీస్ుక్ొని దచనిపైన ర్ూపాలు పైక్క ఉబ్ుబగా వచిా
ఉండేటల ల స్ాగిన శిలప ర్చన్చ రీతి. ఇవి ఏనుగుల ఊరేగింప్ులు, ముస్ిల మ్ స్హాయకులతో గురారల
స్వారి, వివిద్ స్ైనిక శేణ
ర ుల మఱవడులను వరిాంస్ుాన్చనయ్య. మృద్ంగము, మదెా ల, డో లు, త్ డుము
వంటట వివిద్ చర్ివాయ్యధచయలను మ్రగిస్ా ునన స్ీా ల
ర ు, క్ోలాటం ఆడుత్్ నృత్యం చేస్ా ునన స్ీా ల
ర ు,
వస్ంతోత్సవ ప్ండుగలో ర్ంగులు చలు
ల క్ొనుచు ఉర్కలేస్ా ునన స్ీా ల
ర ు ఇకిడ ముఖయంగా కనిపిస్ా ార్ు.
మహానవమి ఉత్సవం ఇప్పడు జరిగినటల
ల గాన్ే స్రిగగ ా అలాగే జరిగేద్ని కూరోానిఉనన రాజు త్టలటక్ెై
ఊరేగింప్ుగా త్ర్లివస్ుానన ఏనుగులు, గురారలు, స్ీా ల
ర ు తెలియచేస్ా ున్చనర్ు. ఈ శిలాపలు ఎంత్
వాస్ా వికత్ను ప్రతిబింబిస్ాాయంటే, ఏరెండు
జంత్ వులుగానీ, ఏ ఇద్ా ర్ు మనుష్ లు
గానీ ఒక్ేర్కంగా ఉండర్ు.
శిలలపై చెక్కిన కవిత్వం |

ఈ దేవాలయం లోప్లిక్క త్్ర్ుపవెైప్ు


నుంచి ఒక మండప్ం వంటట ప్రవేశదచవర్ం
దచవరా ప్రవేశంచవచుా. ఈ మండపానిక్క

73
హజార్స్ావమి దేవాలయానిక్క ఒక ప్రకిన అనుకుంటా, అద్ుభత్మైన శిలపచచత్ ర్యం చూస్ాము.
జని త్రియ్యంచే స్ుంద్ర్ ద్ృశయము. ఒక వలయాక్ార్ంలో రాస్క్ీడ
ర చితిరంచి ఉననది ఆ నలల రాతిలో:
అంగన్చ మంగన్చ మంత్రే మాధవొ,
మాధవోం మాధవోం అంత్రేష్ట ాంగన్చ
అన్ే, శీరకృష్ా కరాామృత్ శోలకము జీవకళ ఉటటట ప్డుతోంది. ఏ మహాశిలిప చితిరంచచడో !
“అబ్ాబ! ఎంత్బ్ాగుంది!! చచిాపో వాలని ఉననది!!” అన్చనను న్ేను
“అవును! ఇంత్ అద్ుభత్మైన అనుభవం కలిగాక ఇంక బ్రత్కడమంద్ుకూ!” అన్చనడు కృష్ా శాస్ిా ర
సాహితీ సౌంద్రాయరాధకుడు ఆచంట జానకీరామ్ (1902-1992) “న్ా సృతిప్ధంలో” నయంచి
అదే భావానిన అననమయయ
“ఒక్ొకి స్తి నడుమ ఒక్ొకి ర్ూప్ూ గెైక్ొని
ఎకుివెైతివి కృష్ాా నిన్ేటల నమేిదిరా”
అంటూ స్ర్ళ్ళకరించచడు.

గోప్ుర్ంలేద్ు క్ానీ , స్ా ంభాలమీద్ భైర్వుడిన(ఉగరర్ూప్ంలోని శివుడు) , మహిష్ాస్ుర్మరిధనిల


లక్షణమైన ప్రతికృత్ లను నడిచేదచరిలో చెక్ాిర్ు. వెంటన్ే కుడిచేతి వెైప్ున (ఉత్ా ర్ం) ఉనన ప్రహరీ
లోప్లి గోడలపై చెక్ిక న శిలాపల వర్ుస్లను చూడవచుా. ఇవి రామాయణ
వృతచంతచనినవరిాస్ా ున్చనయ్య. వీటటని, ఎడమనుంచి కుడిక్క, క్కంర దినుంచి పైక్క చదివేవర్ుస్లో
కదించచర్ు.
ప్రహరీ గోడల మద్యలో ఉననఈ గుడిని, 16వ శతచబ్ధ ం
లో నిరిించిన ఒక వెలపలి మండప్ము దచవరా
చేర్ుక్ోవచుా. రాజవంశానిక్క చెందిన భకుాల, దేవుళు
ప్రతిమ లను ఇటలకతో త్యార్ు చేస్ి, గచుాప్ూస్ుట
దచవరా త్యార్ు చేస్ిన ర్మయమైన శిలాపలను
శిలలపై చెక్కిన కవిత్వం |

గర్భగుడి వెలుప్లి గోడలపై అలంకరించచర్ు.


అకిడనుంచే , వలయాక్ార్ంలో ఉనన ప టటట
స్ా ంభములపై నిలిచిఉనన ముఖ మంటప్ము స్ుస్పష్ట ముగా కనిపిస్ా ుంది. ఈ స్ా ంభాలు రెండు
శీర్షముల తో 15వ శతచభ్ా ం స్ాదచర్ణ నిరాిణ రీతి ని ప్రతిభింబిస్ుాంది. శిలాశాస్నం దేవరాయలిన

74
ప్ంపాదేవి స్ర్వదచ క్ాపాడుత్ ననటల
ల ప్రధచన వాక్కలి ప్రకిన్ే ఉనన స్ంస్ృత్ స్ాధిక్ార్ంగా
చెప్ుపత్ ంది.
మూడు వర్ుస్లోల మండప్ గోడలపై చెక్కిన 108 రామాయణ ఇతిహాస్ానిన వరిాంచే బ్ొ మిలు , ఈ
గుడిలో రాముడే ప్రతిష్ిఠ ంచబ్డిన డేవుడని స్పష్ట ం చేస్ా ున్చనయ్య. ఇవి, ఈ చధర్ప్ు మండప్ంలో
స్ప్రద్క్షిణంగా (కుడి నుండి ఎడమకు) గోడలకు అమరిఉన్చనయ్య. ఈ ద్ృశాయలు వాలీనక్క
కురొానిఉనన రాజుకు కధ చెప్పడం తో మొద్ల ై, ద్శర్ధుడు అగిన ప్రవేశం చేయడం, ఈ రెండూ
మండపానిక్క వాయవయమూలన, జయోత్సవములో కటటటన తోర్ణములతో రాముడిన ప్టాటభిష్ికా ునిన
చేయడం న్ెైర్ుతిమూలలో ముగుస్ుాంది. మిక్కిలి క్ీలకమైన ఇతిహాస్ ద్ృశాయలకు, దచవర్మునకు
ఇర్ువెైప్ులా మరియు మూలలయంద్ు స్ాానము కలిపంచచర్ు అనడచనిక్క రావణుడు త్నకుతచన్ే
శివుడి స్ాావర్ం ముంద్ు విధేయుడెై నిలబ్డిన ప్రివారజకుని ర్ూప్ం నుంచి వివిద్ అస్ా శ
ర స్ాాాలతో
వాయుగత్ ర్ధమును నడుప్ుత్ నన రాక్షస్ునిగా ప్రివర్ా నం చెంద్టం (న్ెైర్ుతిమూల),
హనుమంత్ డు స్ముదచరనిన లంఘించడం (ఉత్ా ర్ దచవర్ం) ద్ృశాయలు తచరాిణచం.
రాముడు హనుమంత్ నిక్క త్న
అంగుళ్ళయకము నివవడము
(ద్క్షణం), స్ీత్ హనుమంత్ నిక్క
త్న శిరోమణి ని ఇవవడము
వంటట ద్ృశాయలను అప్ుర్ూప్ంగా
గుడి ముంద్రిగది గోడలకు
కూరాార్ు. గర్భగుడి బ్యటట
గోడల నిరాిణం మూుఁడువంత్ లుగోడతో కలిస్ిపో య్యనటల
ల చెక్కిన స్ా ంభాల ప్రక్షేప్ం, రాయ్య రాయ్య
నడమవచేా అంచులను కలిపిన వొపైపన అమరిక, కూడచ ఎంతో ఆస్క్కాని కలిగిస్ా ుంది. ఇటలకతో
కటటటన గోప్ురానిన మ్రత్రం స్కరమంగా ర్క్షించలేకపో యార్ు.
శిలలపై చెక్కిన కవిత్వం |

బ్యట ఇంత్ ధచరాళముగా విస్ాార్ముగా ,ప్రద్రిశంచిన శిలపకళ మందిర్ం , అంద్ుకు విర్ుద్ా ంగా ,
మంటప్ం లోప్ల క్ొంత్వర్కుఆడంబ్ర్శూనయంగా ఉంటలంది .అయ్యనప్పటటక్ీ న్చలుగు ,
అద్ుభతచవహమైన మర్ుగుబ్టటటన స్ా ంభాలు అలంకృత్మైన క్ాండభాగం తో అలరిస్ా ాయ్య. వీటటపైన
విష్ా మూరిాని ఇర్వెైన్చలుగు ర్ూపాలతో ద్ర్శనము చేయటం తోపాటల, క్ొనిన రామాయణ పాత్రలను

75
అంద్ంగా ప్రస్ా ావించచర్ు.(ఈ స్ా ంభాలకు బ్ాగా స్ానపటటటన అగినశిలల జాతి రాళళు వాడచర్ు. ఇవి, ఆ
పారంతచనిక్క చెందినవి క్ాద్ు. బ్హుశా, ప్శిామ
కరాాటకకు స్ంభందిచినవి అయాఉండవచుా.)
గర్భగుడి విగరహాలు లేకుండచ ఖాళ్ళగా ఉంటలంది.
రామ, లక్షిణ, స్ీతచ విగరహములను ప్టటష్ఠంగా
ప్టటటఉంచటానిక్క ఉప్యోగించిన పీఠము మాత్రం
మూడు బ్జాాలతో మిగిలిఉంది. చచలాక్ాలం
క్కత్
ర మే స్ీతచ రామ, లక్షిణులు అకిడనుంచి
మాయమైయాయర్ు.
ఇదే ఆలయపారక్ార్ం లో ఇలాంటటగుడే క్ాని చిననది రెండు మందిరాలతో ఉంది. ఇవి, లక్షీి, నర్స్ింహ
ఆలయాలు క్ావచుా. ఇకిడకూడచ అన్ేక రామాయణ ఇతివృత్ా ద్ృశాయలతోపాటల ఉగర నర్స్ింహుడు
హిర్ణయకశప్ుని ప టట ను చీలిా పవరగులు లాగి వధించిన ఉద్ంత్ం కూడచ చెకిబ్డింది. ఈ చినన గుడి
మీది ఇటలకలతో అంత్స్ుాలుగా నిరిించిన గోప్ుర్ం శీర్షబ్ాగము ధీర్చ
ఘ త్ ర్స్ారక్ార్ప్ు శిఖర్కూటంగా
ఎరాపటల చేస్ార్ు. అస్లు గుడిగోప్ుర్ం కంటే ఈ గుడి గోప్ుర్ం క్ొంత్ బ్ాగాన్ే క్ాపాడబ్డింద్ని
చెప్పవచుా. ఇకిడి లక్షీినర్స్ింహల విగరహాలను కూడచ గురిాంచగలము. పారక్ార్ంలో
వాయవయమూలన ఉనన ర్చాచచవడి వలే, ముంద్ు స్గంమూస్ి ఉండే మంటప్ము కూడచ 16వ
శతచభ్ా ం లొ నిరిించినదే. ఈ ర్చాచచవడి క్ొనిన రామాయణ ద్ృశాయలను చెక్కిన రాళును చీకటట
లోనిక్క న్ెటట మర్ుగున ప్డవేశాయ్య.
హంపిలోని అనిన ప్రముఖ ర్హదచర్ులు హజార్రామ దేవాలయం వెైపవ నడిపించినటల
ల గా, చుటూ

వాయపించిన భూభాగ అక్షీయ స్మరేఖనం ధురవీకరిస్ా ుంది. అంతేక్ాక, రామాయణంలో ఉలేలల్ంచిన
ప్రిస్రాలలోని అన్ేక పారంతచలతో అనుస్ంధచనించబ్డి ఉండటం కూడచ ఈగుడి ఎంత్ క్ీలకపాత్ర
పో ష్ించిందో తెలియచేస్ా ుంది. స్ంద్ర్శకులు , ముఖయదేవాలయం మండప్ం మద్యలో నిలబ్డి ఉత్ా ర్
శిలలపై చెక్కిన కవిత్వం |

దచవర్ము మరియు అవర్ణ స్ింహదచవర్ము ల గుండచ తేరిపార్ చూస్వా మాత్ంగ క్ొండ శఖరాలు,
అలాగే, త్్ర్ుప వాక్కలి గుండచ చూస్వా మాలయవంత్ క్ొండలు కనిపిస్ా ాయ్య. ఇంత్కుముందే
అనుకుననటల
ల , ఈ రెండు క్ొండలూ రామాయణ కధతో చకిగా ముడిప్డి ఉన్చనయ్య. ద్గగ రిలో
చుటూ
ట ఉనన ఆవర్ణచలక్క ఈ వెయ్యయరాముళు గుడిక్క మద్య స్ంబ్ంద్ భాంద్వాయలను తెలిపవ

76
ఆనవాళళు ఇంక్ా ఉన్చనయ్య, ద్క్షణ క్ెైన్చర్ము గోడక్క ఉనన చినన దచవర్ం ఒక చినన య్యఱుకువీధిక్క
నడిపిస్ా ుంది. రాజు ప్రజలతో కలస్ి జరిపవ బ్హిర్ంగ ఆచచర్వయవహార్లకు స్ంబ్ందించిన ఆవర్ణలను
(త్్ర్ుపన) , అత్ని ఏక్ాంత్ జీవితచనిక్క పిరయమైన నివాస్ మండలాలను (ప్శిామంగా) వేఱుచేస్ా ూ
ఈ చినన స్ంద్ు ఉంది.
హజార్రామ దేవాలయ ప్రహరిక్క త్్ర్ుపగా క్ొంచం ద్ూర్ంలో ఒక ప్ునరినరిించిన దీప్స్ా ంభము
మరియు చినన హనుమాన్ మందిర్ము ఉన్చనయ్య.ప్రకిన్ే ఉనన క్ొలను చుటూ
ట కురోావడచనిక్క

అనువుగా ఎర్పర్చిన ప్లకలరాళళు నత్మైన్చయ్య. ఛిన్చనభిననమైన ఇత్ర్ భవన నిరాిణచలు తోరవకు


శిలలపై చెక్కిన కవిత్వం |

ఇర్ువెైప్ులా ఒక దచవర్తోర్ణం వర్కు ఉండి రాజపారస్ాద్ం నుంచి ఈశానయదికుి గా బ్యటకు


నడిపిస్ా ాయు.

77
హజారరామ గుడికి ప్రమట ప్కక

వెయ్యయరాముళు గుడిక్క ప్ర్మట


ప్రకిఉనన క్ొనిన ఆవర్ణలులోల
కూడచ ఔతచసహిక ప్రిశోధకులను
పో ర త్సహించే అన్ేక విష్యాలు
ఉన్చనయ్య. ఇకిడఉనన
రాజభవన నిరాిణ అవశేష్ాలు
రాజపారస్ాధంలోని భవన
నిరాిణచలని పో లి ఉన్చనయ్య.
ఇకిడి ఒక ఆవర్ణక్క
ఊహత్ికంగా ఖజాన్చ అని
ప ర్పాటల గా పవర్ు పటాటర్ు. చిక్ెైిన దో వలగుండచ మలుప్ులు తిర్ుగుత్్, గద్ులను , నడవాలను
కలుప్ుత్్ ఉండే వాక్కళు గుండచ నడిస్గాని
వా రాజమందిరాలను, వాటట అధీనం లోఉండే స్ంబ్ందిత్
భవన్చలను చేర్ుక్ోలేము. స్ులాాన్ స్ంప్రదచయంలో నిరిించిన రెండు నిరాిణచలు మాత్రం క్ొంత్
వర్కు ర్క్షించబ్డచుయ్య.
వీటటలో ఒకటట అష్ట క్ోణ
మేలుకటలట క్ాగా,
ఇంక్ోకటట , తొమిిది
గుమిటముల వంటట
పైకప్ుపతో ఉత్ా ర్ం వెైప్ు
చూస్ుానన స్మాద్ర్ణ
మండప్ము.
శిలలపై చెక్కిన కవిత్వం |

78
కొలువపకూటముమలనవమి దిబయ మరియు తటాకాలు ,

హజార్ రామాలయానిక్క ద్క్షణంగా రెండు వాక్కళుగుండచ నడిచి ఒక ప్రహరీ ఉనన ఆవర్ణకు


చేర్ుక్ోవచుా. ఈ ప్రహరీ దచదచప్ు 250 నుంచి 300 మీటర్ుల విస్ా రించి ఉంది. రాజపారస్ాద్ంలోన్ే అతి
పద్ా చత్ ష్ో ిణమైన ఈ ఆవర్ణ ఒకిటే ఆచచర్వయవహారాలను నిర్వహించడచనిక్క అనువుగా
నిరిించినది గా గురిాంచవచుా.ముంద్ుగా 100 రాతి
మటల తో నిరిించిన ఎతెైన క్ొలువుకూటంనిన
చూస్ాాం. ఇది క్ొయయద్ూలాలతో చేస్ిన నిరాిణమై
విజయనగరానిన శత్ర స్ైన్చయలు ఆకరమించి న్చశనం
చేస్ినప్ుపడు ప్ూరిాగా క్ాలిపో య్యఉండవచుా.
నిరాిణ ఆదచరాలు, ఆనవాళళు ఏమీలేనప్పటటక్ీ దచని ఘనమైన నిజర్ూప్ ద్ర్శనము ఊహా
కలపనచేస్వలా పవరరెపిస్ా ుంది.ఈ క్ొలువు కూటానిన రెండు మటాటలుగా విభజించి, ప్ర్మటదికుిన
ఎత్ా గా ఉనన మటాటనిన అనలంకృత్మైన రాళుతో నిరిించచర్ు. ద్క్షిణంవెైప్ున ప్డికటలట
అద్ృశయమయ్యపో య్యన క్ొలువు కూటానిక్క చేర్ుస్ుాంది. ఈ చచవడిక్క ఆనుక్ొని ద్క్షణంగా చిననచినన
వేదికలు త్కుివ ఎత్ా లొ ఛత్ ర్స్ారక్ార్ంలోనూ, దీర్ఛ
ఘ త్ ర్స్ారక్ార్ంలోనూ ఏరాపటల చేస్ార్ు. ఈ
వేదికలను వేర్ుచేస్ా ూ చినన ఆస్ాాన మంటప్ములున్చనయ్య. వీటటలొఒకటట చద్ున్ెైన స్ుద్ా రాయ్య
ప్లకలతోన్న లేక స్ుననప్ురాయ్య ప్లకలతోన్న ప్ర్చి విభిననంగా ఉంటలంది. న్ెైర్ుతిమూలన ఒక
భూగృహం ఉంది . దచని నిరాిణచనిక్క వాడిన స్ుద్ా రాయ్య రాయ్య స్ా ంభాలు, గోడలకు వాడిన ప్లకలు
11వ లేక 12వ శతచబ్ా ం లో ఛిన్చనభిననమైన ఏదెైన్చ గుడిక్క చెందినవి క్ావచుా. ఈ న్ేలమాళ్ళగ
ధన్చగార్మై కర్ా వయం న్ెర్వేరిా ఉండవచుా. ఈ
ర్హస్యగదిక్క త్్ర్ుపవెైప్ున అతిస్మీప్ంలో
ఒక ఫీఠానిన చకిటట శిలాపలతో
ప్ునర్ుద్ధ రించచర్ు. చచలా గోడలు అలాగే
శిలలపై చెక్కిన కవిత్వం |

అన్ేక నీటట గుంటలు ఈ ప్రదేశంలో


కనిపిస్ా ాయ్య.
ఈ ఆవర్ణకు ప్ూరోవత్ా ర్ దికుిను ఆకరమించి

79
, వివిద్ అంచెలలో ఎత్ా గాను స్మముగాను ప్రిచిన ప్లకలతో కటట ుఁబ్డి ప్రబ్లమైన ఇంక్ొక వేదిక
చచలా ప ందికగా ఉంటలంది. దీనిని మహానవమి దిబ్బ అంటటర్ు. ఇది ఈ ఆవర్ణలోన్ే ఎతెైన కటట డం.
ఇకిడినుంచి రాజపారస్ాదచనిన నలుదికుిలా ప్రిక్కంచవచుా. ఈ వేదిక క్కంర ది రెండు వర్ుస్ రాతి
అంచలు 14వ శతచబ్ా ంలో ఈ రాజభవనం నిరాిణం జరిగినప్పటటవే క్ావచుా. వీటటపైన , రాజు
దెైనందిన క్ార్యకలాపాలను ప్ూరిామేర్కు తేటప్ర్చే భూమికను ఆధచర్ంగా తీస్ుక్ొని ర్ూపాలు
లోత్ కు పో య్య ఉండేటల ల స్ాగిన శిలప
ర్చనతో నింపివేశార్ు. అదివతీయమైన
ఈ విజయనగర్ కళ ఇకిడ క్ొంత్
ప్రథ్మ ర్ూప్మైన దెన
ై ప్పటటక్ీ చచలా
స్త్ా వగలదిగా కనిపిస్ా ుంది. రాజు
క్ొలువుతీరి ఉననటల
ల గా, కుస్ీా ,
మలల యుదచాలను జాగర్ూకుడెై
గమనిస్ుాననటల
ల గా, జింకలను
వేటాడుత్ ననటల
ల గా, చిర్త్ప్ులిని
వాడియ్యెైన ఆయుధముతో ప డుచి
చంప్ుత్ ననటల
ల గా ఈ శిలాపలతో వరిాంచచర్ు. మొనదీరిన టోపిలు ద్రించిన విదేశస్ుాలు , ముఖయంగా
క్ెంధీరయ ఆస్ియా క్క చెందిన త్ ర్ుష్ యుఁలు, ద్ుడుు కర్రలు ప్టలటక్ొని , గుఱారలను నడిపిస్ా ూ, ఖంజరి
యను చిననచర్ివాద్యము మొగిస్ా ుననటల
ల చెక్ాిర్ు. వర్ుస్లోల ఏనుగులు, గఱారలు, ఒంటెలు
మరియు మధేయ మధేయ త్టస్ా మయ్యేయ శిలిప కలిపత్మైన జంత్ వులు కనిపిస్ా ాయ్య. ద్క్షణంగా ఉనన
స్ౌపాన్చల వార్గా , స్ీా ల
ర ు క్ోలాటం ఆడుత్్ వేదికకు త్్ర్ుపవెైప్ు నడుస్ుాననటల
ల మూడవ అంచ
పైక్కచేర్డచనిక్క ఉనన రెండువర్ుస్ల మటల వర్కూ చెక్ాిర్ు. ఇకిడకూడచ నలల రాయ్య న్ే వాడచర్ు క్ాని
చచలా త్కుివ చెకుిడు ప్ని కనిపిస్ా ుంది. వేదక
ి పైన కనిపించే స్ా ంభాలు నిలిపిన స్ా లం అకిడ
శిలలపై చెక్కిన కవిత్వం |

మాానితో నిరిించిన ఒక గొప్ప మండప్ము మధయలో ఉండి న్చలు


గ దికుిలలో నడవా వంటట
ప్కిస్ాలుప నిరాిణం ఉండేద్ని స్ూచిస్ుాన్చనయ్య. 16వ శతచబ్ా ంలో వేదిక ప్డమర్ముఖానిన
స్ుద్ా రాయ్య ప్రిష్ిర్ణంలతో శిరోభూష్ణము గా కలిపి ప్ునర్ుద్ధ రించచర్ు. బ్ాగా ధవంస్ం అవటం
వలన మరియు స్రిగగ ా అమర్ాక పో వడం వలన మిగిలిపో య్యన రాళల పై విచిత్రముగా చేస్ిన

80
వుబ్ుకువాటల ప్నిత్నప్ు ఆనవాళళు మాత్రం అగప్డుత్ న్చనయ్య. వీటటలో, రాజద్ంప్త్ ల జంటలు ,
యుదచానంత్ర్ విజయోత్సవ ఊరేగింప్ు, వస్మతోత్సవ ప్ండుగ వేడుకలలో గారమీణ యువత్ లు
ఒకరిపైఒకర్ు వస్ంత్ం జలు
ల కుంటలననటల
ల ఉనన ద్ృశాయలను బ్ావింప్వచుా. ఈస్ాిర్క వేదికపై
చెక్కిన అంశాలు ఏవీ ద్స్రా ఉత్సవాలకు, మహానవమి ప్ండుగకు చెందినవి క్ాకపో య్యనప్పటటక్ీ,
రాజు ఇకిడే ఈ ప్ండుగ స్ంధర్బంగా దేవిక్క జంత్ బ్లులు స్మరిపంచేవాడని ప్రజల ప్రగాఢవిశావస్ం.
ఈ ఆవర్ణకు నీటటని తీస్ిక్ొనిపో వుటకు మహానవమి దిబ్బకు ద్క్షణంగా లేవన్ెతిాన త్్ము
ఒకటటఉంది. ఇకిడినించే ఒక ఛద్ర్ప్ు ప్లకల త్టాక్ానిక్క కూడచ నీర్ు నింపవవాళళు. ఈ త్టాక్ానిన
1980 లోన్ే ప్ురావస్ుా
శాస్రవేత్ాలు
కనగొన్చనర్ు. ఈ
జలాశయానిన
అవరోహించుటకు
స్మమిత్ కరమములో
వుంచిన మటల వర్ుస్,
నిలుచుటకు
అనువుగా మటల మధయ
స్మస్ా లం , ఇవి
స్ృజించే స్ంశిల ష్ట విన్చయస్ానిన వెలుగునీడలు తోడెై మర్ుగు ప్ర్ుస్ుాంటాయ్య. ఈ త్టాక్ానిక్క వాడిన
స్ర్స్మైన రాళుపై వర్ుస్కరమానిన గురిాంచడచనిక్క స్ంఖయలు, దికుిలను, ప్రకిలను గురిాంచడచనిక్క
అక్షరాలను చెక్ాిర్ు. క్ాబ్టటట, ఎకిడో స్ుద్ూర్ పారంతచలలో దీనిని నిరిించి , త్ర్ువాత్ ప్రతిరాయ్యని
ర్వాణచ చేస్ి ఇకిడిక్క ప్ునరినరిించి ఉండే అవక్ాశాలను క్ాద్నలేము.దీనిక్క అతి స్మీప్ములో,
ఇంక్ొక పద్ా దీర్ఛ
ఘ త్ ర్స్ారక్ార్ప్ు , నీటటమడుగు 60 మీటర్ల కంటే ఎకుివ ప డవు కలిగి ఉంది. దీనిని
శిలలపై చెక్కిన కవిత్వం |

బ్హుశా అంత్ఃప్ుర్ జలక్ాలాటలకు ఉప్యోగించి ఉండేవారేమ్ర. ఈ ఆవర్ణలో మిగిలిన చినన


క్ొలనులను రాచనగర్ు కర్ిక్ాండలకు వినియోగించి ఉండవచుా.

81
రాణీగారి సాానఘటట ం మరియు అష్టభుజ సాానప్పగది

రాజ పారస్ాద్ ఆవర్ణ పారక్ార్ బ్యట న్ెైర్ుతిమూలన, హంపి నుండి కమలాప్ురానిక్క వెళళు
ర్హదచరిక్క త్ర్ువాత్ ఉననదే ఈ రాణీగారి స్ాానఘటట ం. పవర్ుకు రాణీగారి స్ాానఘటట ం అయనప్పటటక్ీ,
ఈ నీటట మేలుకటలట, బ్హుశా, ఆస్ాానంలోని ముఖుయల ైన మగవారిక్క, వారి స్హచచరిణుల క్ోస్ం
నిరిించినదెై ఉండవచుా. ఈ స్ాానఘటాటనిక్క ప్రతేయకంగా ఉనన చోటల లో ఘటాటలతో పాటల ధుస్ుాలు
మార్ుాక్ోవడచనిక్క అనువుగా క్ొంత్ స్ా లం కూడచ ఉండేది. ప్రస్ా ుత్ం ఘటాటలు మాత్రం నిలిచిఉన్చనయ్య.

ఈ నిరాిణం భార్త్-ముస్ీల ం స్ాంప్రదచయంలో విజయనగర్ వాస్ుా రీతిలో నిరిించచర్ు. ఇది 30


ఛద్ర్ప్ు మీటర్ుల నిరిించగా, 15 ఛద్ర్ప్ు మీటర్ల లో లోప్లి గుండం 1.8 మీటర్ుల లోత్ తో ఉంది. ఈ
భవనం బ్యటటత్టలట క్ొంత్ కర్కుగా, స్ాదచర్ణంగా ఉననప్పటటక్ీ, లోప్లి త్టలట అంద్ుకు ప్ూరిా
విర్ుధ్ా ంగా మన్నజఞమైన వర్స్ తోర్ణచల తచళావర్ములు, అలంకృత్మై విలువంప్ుగా కటటటన స్ర్ంబి
వివిద్ ర్ూప్ ర్చనలతో ఛద్ర్ప్ు క్ొలనును
చుటటట ఉంటలంది. క్ాని ఆ క్ోలనులో ఇప్ుపడు
నీళళు లేకపో వడం , జలక్ాలాటలలోని
ఆనందచనిన ఆస్ావదించలేక పో వడం
మనత్ర్ం ద్ుర్ధృష్ట ం. అంద్ముగా
వుండడచనిక్ెై మిదెా జనలకు ముంద్ర్
శిలలపై చెక్కిన కవిత్వం |

బ్య్యటటక్క వొతిా ంచి , విలువంప్ుగా కటటటన


వస్ార్ , దచనిక్క స్ుననప్ుగార్తో స్ునినత్ము,
క్ోమలము అయ్యన అలంకర్ణ చేస్ినటల
ల గా ఉంది.ఈ భవనం చుటూ
ట ఒక నీటట త్్ము ఉంది. బ్యట

82
మార్గ ం రాజభవన్చనిక్క నీర్ు స్ర్ఫరా వయవస్ా లో ఒక బ్ాగం. క్ొంత్ద్ూర్ంలో త్్ర్ుప మరియు

ఉత్ా ర్ంగా ప్త్నం అయపో య్యన జలవాహ మార్గ ం ఉంది.


ఇకిడ మనం చూచే ఇంక్ొక నిరాిణం అష్ట భుజ స్ాానప్ుగది. దీనిక్క చుటూ
ట స్ా ంభాలతో నిడుప్ుగా కటటట
వుండె మంటప్ము ఉంది. ఈ భవనం లోప్ల ఇంక్ొక అష్ట భుజ వేదిక దీవిలా క్ొంచం ఎత్ా లో
నిరిించచర్ు. ఇకిడిక్క ద్గగ ర్లో,ఇటీవల జరిపిన త్వవక్ాలలో, రెండు ప ద్ా రాజభవన్చల స్ముదచయం
గోడలు మరియు ప్ున్చద్ులు బ్యటప్డిన్చయ్య. అతి స్మీప్ంలో , ఉత్ా ర్ంగా , ఇంక్ా విస్ుాాత్ మైన
రాజభవన స్ముదచయం ఒకటట క్ొండని తొలచి నిరిించిన మందిరానిక్క ప్రకిగా బ్యట ప్డింది.
శిలలపై చెక్కిన కవిత్వం |

83
ఛ్ంద్రశేఖ్రసావమి ధేవళం

కమలాప్ుర్ం నుంచి క్ోట ఆవర్ణ లోనిక్క ప్రవేశిస్ుాంటే రాణీగారి స్ాననఘటాటలకు త్్ర్ుపగా


కనిపించేది విజయనగర్ 16వ శతచభ్ా ం క్ాలం న్చటట నిరాిణం చంధరశేఖర్ స్ావమి దేవాలయం.

నిజానిక్క ఈ గుడి, కమలాప్ుర్ం నుంచి పద్ా అంగడి వెళళు ప్ురాత్నమైన దచరిలో ఉంది. ఇది,
బ్ాగుచేస్ిన ప్రహరీ గోడలనడుమ త్్ర్ుపవెైప్ు గోప్ుర్ం ఉనన ఆవర్ణలో ఉంది. ధివకూట
వాస్ుారీతిలో నిరిించిన ఈ మందిర్ము చంద్రశేఖర్ునిక్ెై నిరిించినది. శివుని దచవర్పాలకులు
వాక్కలిక్కర్ువెైర్ులా అలంకరించబ్డి ఉన్చనర్ు.త్్ర్ుప ముఖంగా ఉనన మందిర్ం ధరవిడ శైలిలో
గుండరని
స్ూ
ా పాక్ార్ప్ు
విమాన నిరాిణం
ను ,ధక్షణ
ముఖంగా ఉనన
దేవీ మందిర్ం
స్ాలశఖరానిన కలిగి
ఉన్చనయ్య.
శిలలపై చెక్కిన కవిత్వం |

84
ప్పరావసయేశాఖ్ సంగీలలయం

కమలాప్ుర్ంలో ఉనన ఈ ప్ురావస్ుా స్ంగరహాలయం ప్రిమాణంలో స్వలపమైన దెైనప్పటటక్ీ ఎంతో


విలువెైనది. స్ంగరహాలయాలలో స్ాదచర్ణంగా ఉండే అన్ేక స్ంశయాలతోపాటల, ప్రయోజనకర్మైన
ప్రద్రిశత్ములు , క్ొరత్ా గా చూస్ుానన స్ంద్ర్శకులకు , అపార్ముగా కనిపించి ఆనందింప్చేస్ా ాయ్య.
రెండు నమూన్చలు ప్రతేయక ఆకర్షణగా
ఉంటాయ్య. హంపి న్ెస్
ై రిగకస్వర్ూప్ము
పో లికను చేస్ిన నమూన్చ పై స్ాిర్క
నిరాిణచలను ఆయాస్ా లాలలో
అమరిానది. స్ా లప్రణచళ్ళకలతో పాటల ఈ
ప్రధేశంలోని ఆయా పారంతచల వివరాలను
చకిగా ప్రద్రిశంచే ఈ నమూన్చ ఇకిడి
స్ాిర్క నిరాిణచలపై ఒక అవగాహన
కలగడచనిక్క చచలా ఉప్యుకా ం. మద్య ఆవర్ణములో ఉనన ఈ పద్ా నమూన్చ , హంపి ని
స్ూక్షిర్ూప్ంలో ఇకిడి క్ొండలూ,నద్ులతో స్హా ప్రద్రిశస్ూ
ా ఉంది. చివరి ప్రద్ర్శనశాలలో ఉనన
విప్ుల నమూన్చ
చిననదెైనప్పటటక్ీ రాజ
పారస్ాధప్ు
స్మగారవలోకనము
నకు తోడపడుత్ ంది
ఈ ప్రద్ర్శన్చలయం
ఆవర్ణ చుటూ
ట తచ
నిలిపిఉంచిన శిలాపలు,
శిలలపై చెక్కిన కవిత్వం |

రాతిప్లకలపై చెక్కిన
బ్ొ మిలలో వీర్భధర
(శివునిచే స్ృష్ిటంచబ్డిన

85
పవరతచత్ిక దేవుడు), భైర్వ (త్న బ్ార్య
స్తి మర్ణించిన వార్ా ను విని
ప్రచండర్ూపానిన దచలిాన శివుడు),
భిక్షాటన మూరిా (మానవ ప్ురెన
ర ు
పాత్రగా ద్రించి స్న్చయస్ి ర్ూప్ంలో వుండి
స్ంచచరించుచూ బిక్షాటన చేస్ా ుననటల

వరిాంచబ్డిన శివుడు), మహిష్ాస్ుర్
మరిధని (ద్ునన ర్ూప్ంతో ఉనన
అస్ుర్ునిన తిరశూలం తో అణిచివేస్ా ూ
ప్రచండర్ూపానిన దచలిాన శక్కా) , శక్కా
(శక్కాని ప్రతిబింబ్ంచే దేవత్), క్ారిాక్ేయ
(శివుడు అగిననుంచి స్ృష్ిటంచిన ఈ
దేవుడు న్ెమలివాహనదచర్ుడు),
విన్చయకుడు (ఫార్వతీదేవి, శివుడు
స్ృజించిన ఏనుగు త్ల గల దేవుడు),
అంజన్ేయ, గర్ుడ మరియు న్చగుపాము లవి ముఖయమైనవి. విలువెన
ై ద్ుస్ుాలు ద్రించిన
రాజద్ంప్త్ ల మూరిాచితచరలు (ఇప్ుపడు త్లలు లేవు), విజయనగర్ క్ాలంలో వాడిన
ప్నిముటల
ల ,ఆయుధచలు,న్చణచలు మరియు శాస్న్చలు కూడచ ప్రద్ర్శన్చలయంలో చూడవచుా.
పిత్ాలము తో చేస్ిన ప్తచరల ప్ుస్ా క్ానిన ఉంగర్ప్ు తీగలతోచుటటట కటటటన స్తీస్హగమనం నకు ప్రతీక
గా చెక్కిన రాళళు అంద్ంగా అలంకరించిన ఉధచయనవనంలో అమరాార్ు.
చివరి విభాగంలొ ప్ురాత్నమైన వాటటని ఉంచచర్ు. విజయనగర్ చరిత్ర ప్ూర్వప్ు మరియు పారచీన
విజయనగర్నిక్క చెందిన ప్ురావస్ుావులు వర్ుస్లు దీరిాపటాటర్ు. (ద్గగ ర్లోఉనన అనగొంది
శిలలపై చెక్కిన కవిత్వం |

విజయనగరానిక్క ప్ూర్వప్ు చరిత్ర).యుద్ా ంలో మర్ణించిన న్చయకులను, స్తీస్హగమనం చేస్న


ి
వీర్ుల బ్ార్యలను, ముంద్ుకు వచిా యుండే అచుాలులా రాళళుపై చెక్కిన బ్ొ మిలను, పాలగచుా
ప్రతిమలు, త్వవక్ాలు జరిగిన స్ా లంనుండి స్వకరించిన ప్గిలిపో య్యన పింగాణీ కుండ పంకులు,
త్వవక్ాలు జరిగిన స్ా లంలో తీస్ిన ఛ్చయాచితచరలు కూడచ చూడవచుా.

86
ప్టాటభిరామ ధేవాలయ సముధాయం

ప్ురావస్ుా స్ంగరహాలయానిక్క ప డిగింప్ు గా ,త్్ర్ుపన ఐద్ువంద్ల గజాల ద్ూర్ంలోని ప్టట భిరామ


దేవాలయానిన చూడవచుా. గుమిగూడిన జన్చభా ఉండే ఈ గారమానిన మలిపటలటత్్ తిరిగిన
తోరవలో, ఎడమవెైప్ు త్టాలున బ్యటప్డే తోప్ు కు ముంద్ుగా ప్రహరీలతో ఉనన చినన ప్రవేశానిన
గురిాస్ా ార్ు. విజయనగర్ంలోని మిగిలిన అనిన ముఖయ దేవాలయాల వలే, ప్టాటభిరామ ధేవాలయ
స్ముధచయనిన కూడచ జనవాస్ాలు
చుటలటముటటట ఉంటాయ్య. ఈ
దేవాలయంతో ముడిప్డి ఉనన
ప్టట ణ పారంతచనిన వర్దచదేవి
అమిణ ప్టట ణ అని పిలుస్ాార్ు.
వర్దచదేవి త్ ళళవ వంశప్ు రాజు
అయ్యన అఛుయత్ రాయుని బ్ార్య.
ఈ దేవాలయం ముఖయ ర్హదచరిక్క
క్ొంత్ ద్ూర్ంగా ఉండి, స్ంద్ర్శకులు
ప్స్ి గటట టం క్ోంచం కష్ట ంగా ఉంటలంది క్ానీ ఇది ప్రిమాణంలోను, స్మగరత్ లోను గమన్చర్ుమైనది.
ప్రస్ిధ్ధమైన విఠల్ దేవాలయం అంత్ శృంగార్మైనది క్ాకపో య్యనప్పటటక్క, ప్రిమాణంలో ఈ
దేవాలయం దచనిక్క స్రిస్ాటట.
16వ శతచబ్ా ం కటటటన అతి పద్ా
గుళులో ఇదిఒకటట. 180
గజాలు ప డవు, 101 గజాలు
వెడలుపతొ ఈ నిరాిణం
జరిగింది. ఈ ఆవర్ణ లొ
శిలలపై చెక్కిన కవిత్వం |

మధయలో గల ప్రధచన
రామాలయం తో పాటల దేవేరి
స్ీత్ క్ోస్ం నిరిించిన

87
దేవాలయం కూడచ ఉంది. ప్విత్రమైన గర్భగుడి క్క ముంద్ుగా ఉనన ప్డస్ాల లోని స్ంయుకా
స్ా ంభాలు విజయనగర్ వాస్ుా శైలిక్క మచుాత్ నక. తచర్త్మయమును బ్టటట చూస్వా లోప్లిప్రకి
స్ా ంబ్ాలు నిరాడంబ్ర్మైనవి గాను, బ్యటటప్రకివి వాటటకంటే తీరెైనవిగాను కనిపిస్ా ాయ్య. ఆవర్ణ లో
ఆగేనయ దికుిన దివయమైన కళాయణమండప్ము ఉంది. ఇకిడకూడచ స్ా ంబ్ాలకు చోద్యమైన యాలీ
శిలాపలను చెక్ాిర్ు.
ఈ ఆవర్ణ అంత్టా ఒకప్ుపడు ప్లకరాళును ప్రిచచర్ు, ఈశానయం లో ఇప్పటటక్ీ వాటట ఆనవాళళు
గమనించవచుా. త్్ర్ుపచివర్న ప్రహరీగోడలకు ఆనుక్ొని ఉనన ఎతెైన గోప్ుర్ం ర్ధం వీదిక్క
దచరితీస్ుాంది. ఈ గోప్ుర్
ఉప్రినిరాిణము ఇటలకలతోనూ,
క్కంర దిబ్ాగం బ్లమైన గారనిత్ము
చేత్ను ఛ్ోళళల స్ంప్రదచయ ప్ద్ా తిలో
నిరిించచర్ు. స్ాధచర్ణంగా గోప్ురాలపై
కనిపించే టెర్రక్ోట బ్ో మిలు ఈ
గోప్ుర్ంపైన కనిపించవు క్ాని,
క్కంర దిబ్ాగం చెకుిచెద్ర్క ఉంది.
గోప్ుర్ం పైఉనన చచప్దచవర్ం ద్గగ ర్
విజయనగర్ రాజయచిహనం అయ్యన
చంద్రవంక, మగప్ంది, ఛురిక లను
గురిాంచవచుా. ర్ధంవీదిక్క ఇంక్ా
త్్ర్ుపగా విస్ాార్మైన క్ోన్ేర్ు ఉంది.
ఈ వీదిలొన్ే ఇప్ుపడు పారంతీయ
రెైత్ లు ప్ంటలు
శిలలపై చెక్కిన కవిత్వం |

ప్ండిస్ా ుననమూలంగా అకిడిక్క


చేర్ుక్ోవడం స్ులభత్ర్ం క్ాద్ు.
క్ోన్ేర్ును చూడచలనన, త్్ర్ుపకు
తిరిగి శరమక్ోర్ాక త్ప్పద్ు.

88
అరధ గభళాకార దావరం

క్ోట స్ింహదచవరాలలో బ్రతిక్క బ్యయటప్డిన ఒక్ేఒకి ప్రవేశ దచవర్ం ఈ అర్ధ గోశాక్ార్ నిరాిణం.
అది, ఇప్ుపడు ప్రవేశ దచవర్ం ప్ని చేయకపో య్యనప్పటటక్ీ, హంపిలో బ్ాగా ప్రిర్క్షింప్బ్డిన ఒక
అంద్మైన నిరాిణం.రాజ పారస్ాధచనిక్క అతి చేర్ువలో ఎత్ా గా ఉండటం వలన విజయనగర్ రోజులోల
దచని పారముఖయత్ ఏమిటో చచటట చెప్ా ుంది. నగరానిన ప్రివేష్ట ంి చిన క్ోట బ్ుర్ుజులు ఈ
దీర్ఛ
ఘ త్ర్స్ారక్ార్ప్ు నిరాిణం వదేా వేర్ుచేయబ్డింది. త్్ర్ుప ముఖంగా ఉండే ఈ దచవర్ం , హింద్ూ
నిరాిణ స్ంప్రదచయం ప్రక్ార్ం
మరియు స్ాంస్ృతికప్ర్ంగాను
మంగళప్రద్మైనదిగా భావిస్ాార్ు.
అయ్యనప్పటటక్ీ ఈ దచవరానిక్క
విలువంప్ు ఆక్ార్ంలో ఎర్పర్చిన
ప్రవేశాలు, వాటట పైన అర్ధగోళాక్ార్ం లో
ఎరాపటలచేస్ిన శిఖర్ం విలక్షణమైన
మహమిదీయు రీతిని
ప్రతిభింబిస్ుాన్చనయ్య. నగరానిక్క ఇంక్ొక
ప్రముఖ మరియు పద్ా దెైన భీమా
ప్రవేశదచవరానిక్క ఈ దచవరానిక్క చచలా
అంత్ర్ం ఉంది. నగరానిక్క ఈశానయంగా
ఉనన త్లారి ఘటట దచవరానిక్క ధీనిక్ీ
క్ొంత్ స్ామీప్యత్ ఉంది. ఈ ర్క్షక ప్రవేశదచవర్ం లోప్లిగోడమీద్ ర్క్షక దేవుడెైన హనుమంత్ డిన
మలచచర్ు.
శిలలపై చెక్కిన కవిత్వం |

ఇప్ుపడు, ఈ ప్రవేశదచవరానిన చేర్ుక్ోవటం క్ొంచం కష్ట ం, ఎంద్ుకంటే, నూత్నంగా ఎర్పడిన


ప్ంటక్ాలువలు ప్రవేశదచవరానిక్ే ప్రవేశానిన మూస్ివేశాయ్య. దీనిని చేర్ుక్ోవడచనిక్క ప్టాటభిరామ
దేవాలయమే మార్గ ం.

89
గనగిటటట జెైన దేవాలయం మరియు

ఈ దచరిలో ఆస్క్కాకర్ంగా ఉండి ఆకరిషంచే అతిపద్ా ప్ురాత్న నిరాిణం గనగిటట జెైన దేవాలయం.ఈ
దేవాలయం అన్ేక మండపాలతో, మందిరాలతో ఉండి నిరాిణంలో ఆడంబ్ర్శూనయత్ కనిపిస్ా ుంది.

మొండి అయ్యన గోడలతో , ఒక గర్భగుడి పైన వర్ుస్ అంత్స్ుాలోల త్గగ త్్ పిర్మిడ్ ఆక్ార్ంలో
గోప్ుర్ం ఉంటలంది. మంచి ప్నిత్న్చనిన అంత్రాభగంలో చూపించి నప్పటటక్ీ, రెండు శీరాషలతో ఉనన
నిరాడంబ్ర్మైన స్ా ంభాలతో ఉంటలంది. 1385 లో, హరిహర్రాయలు 2 ఆస్ాానంలో ఉనన ఇర్ుగప్ప
అన్ే స్వన్చధిప్తి దీనిని నిరిించినటల
ల గా ఉత్ిృష్ట ంగా మలచిన గుడి ముంద్టట దీప్స్ా ంభం పై
శిలాశాస్నం ఉంచచర్ు.
శిలలపై చెక్కిన కవిత్వం |

90
భీముని దావరం

విజయనగర్ పారక్ారానిక్క ఉనన అన్ేక స్ింహదచవరాలతో ఈ భీముని దచవర్ం ఒకటట. దచని నిరాిణ శైలి
మరియు శిలపకళ తో చచలా ఆస్క్కాకర్ంగా ఉంటలంది. విజయనగర్ స్ైనిక నిరాిణచలకు ఇది ఒక
పారమాణిక మచుాత్ నక. పౌరాణిక ఇతిహాస్ం
మహాభార్త్ం లోని భీముని పవర్ుమీద్ ఈ
స్ింహదచవరానిక్క ఆ పవర్ు స్ిా ర్ప్డింది.
ప్ంచపాండవులలో అతిబ్లిస్ుటడు అయ్యన
భీముడిన చెంగలువ ప్ూవువని ఎడమ చేతిలో
గద్ని కుడిచేతితో ప్టట కుని ఉననటల
ల ఈ
స్ింహదచవర్ంపై చెక్ాిర్ు. ఆకర్షణీయ ఆకృతి ఈ
స్ింహదచవర్ం యొకి ఆస్క్కాకర్మైన విష్యం. ఎవర్ుకూడచ ఆ చచప్దచవర్ం దచవరా స్ర్ళమార్గ ంలో
పో లేర్ు. ప్డమటటవెైప్ు తోర్ణము నుండి చచప్దచవర్ం స్ముదచయం కు ప్రవేశిస్ాాం. ఎద్ుర్ుగా దచరిక్క
అడు ంగా ఒక గోడవంటట నిరాిణం ఉంటలంది. మొద్ట కుడివెైప్ుకు, వెంటన్ే ఎడమవెైప్ుకు , ఇంక్ొక
స్ారి ఎడమవెైప్ుకు తిరిగి ఈ అడు ంకులదచరి నుండి ఉత్ా ర్ంవెైప్ుగా బ్యటప్డతచర్ు.
దచడిక్క వచిాన స్ైన్చయనిక్క ఇద్ ఒక ప్రమాధకర్మైన మలుప్ు. ఏనుగులపై వచేా శత్ర స్ైనయం ఇకిడ
అకస్ాిత్ా గా ఎద్ుర్ుదచడిని ఎద్ుర్ినక త్ప్పద్ు. ఇకిడ దరరప్ధి జుటలటముడి వేస్ుకుంటలననటల
ల ,
ప్రకిన్ే దరరప్ధిని అతచయఛ్చరానిక్క ప్రయతినంచిన
క్ీచకుడిన భీముడు అతి క్కరాత్కంగా
ప్రిమార్ుస్ుాననటల
ల కుడయచితచరలుగా చెకిర్ు.
కలువమొగగ క్ొన్చక్ార్ప్ు బ్ంధని ఆలంబ్నగా
దచవర్బ్ంధప్ు అడు కమిి ఉండటం
గమనించద్గిన విష్యం.
శిలలపై చెక్కిన కవిత్వం |

ప్ురావస్ుాశాఖ త్వవక్ాలలో బ్యటప్డిన ఈ


దచవర్ం ద్గగ ర్ వారి గుర్ుాలను గురిాంచవచుా,

91
మాలయవంత కొండ

తెర్గు రెండుగా చీలిన ద్గగ ర్ కుడివెైప్ుకు (త్్ర్ుపగా) తిరిగి కంఫిలిదచరి ప్టాటలి. మాలయవంత్ క్ొండ
ప్రకిగా ఉనన తోరవని అనుస్రించి దచదచప్ు 600 మీటర్ల వర్కూ నడవడం గొప్ప అనుభవం. క్ొండ
పైఅంచున ర్ఘున్చధస్ావమి ధేవాలయం చెప్ుపక్ోద్గగ
రామాయణ స్ూఫరిా స్ంబ్ంధమైన , అన్ేక
ఆస్క్కాకర్మైన శిలపవిశేష్ాలతొ ఉంది. ఈ గుడిని
బ్ాగాన్ే స్ంర్క్షించచర్ు అని చెప్పవచుా. దీనిక్క త్్ర్ుప,
ద్క్షణం గోప్ురాలతో ర్మణీయంగా ఉంటలంది. ద్క్షణ
గోప్ుర్ం ఎద్ుట ముఖ మంటప్ము ఉండి, చకిగా
చెక్కిన యాలీ శిలాపలతొ అమరిఉంటలంది. దీని నిరాిణ ప్రణచళ్ళక కృష్ా దేవాలయ స్ముదచయప్ు
శిధిలమైన త్్ర్ుప వాక్కలిని పో లిఉంటలంది. దీని పైనిరాిణము గార్శిలాపలతోను అమరిన
ర్ంగులతోను అలంకరించచర్ు. పారక్ార్ప్ు గోడలపై
చిత్రవిచిత్రమైన జలచర్మైన పాములు, చేప్లు, తచభేళళు
వంటట పారణునిన చెక్ాిర్ు. గర్భగుడిని ఆనుక్ొని ఉండే
బ్ండరాయపై స్ీతచరాములను లక్షిణ, హనుమంత్
స్హిత్ంగా ఉండే ద్ృశాయనిన చెక్ాిర్ు. పైకప్ుపనుండి
ప డుచుకు వచిానటల
ల ండె పద్ా బ్ండరాయ్య క్ొనపై ఉనన
చినన గోప్ురానిన పాక్షికంగా ప్ునరిామంచచర్ు. అవర్ణకు
ద్క్షంగా ఉనన నూర్ుక్ాళు మండప్ము లోప్లి స్ా ంభాలతోటీ,
పైకప్ుప క్ేస్ిన రాతి ప్లకరాళుతోటీ చెకుిచెద్ర్క ఉంది.
ఆవర్ణ వెనక గోడకు (ప్డమర్) ఉనన చినన దచవర్ం ఒక
గోడలో రాతితో బిగించిన అర్ లాంటట అమరిక కు దచరి తీస్ుాంది. అకిడనుండి నగర్క్ేంద్ర ద్ృశాయనిన
శిలలపై చెక్కిన కవిత్వం |

చకిగా చూడవచుా. స్హజంగా ఏర్పడిన క్ొండ ప్గులు కు వర్ుస్గా చెక్కిన శివలింగాలు, నంద్ులు
చూడముచాటెైనవి.

92
అహమిద్ ఖ్ాన్ మసీద్, సమాధి మరియు తలారీ ఘటట దావరం

కమలాప్ుర్ం నుంచి త్లారి ఘటట ము వెళళుదచరిక్క తిరిగివచిా , 800 గజాలు ముంద్ుకు నడచి
ఎడమవెైప్ు(ప్ర్మట) ఉనన హీనమైన దచరిలొ ,స్ంద్ర్శకులు , క్ాలప్రవాహప్ు ఆటలపో టల ను
త్టలటక్ొని నిలబ్డిన
విజయనగర్ క్ాలంన్చటట
నగర్పారంతచనిక్క చెందిన
ముస్ిల ం నివాస్
భవన్చలను గమనిస్ాార్ు.
ధేవరాయ-2 క్ాలంలో స్న
ై యదిప్తిగా ప్నిచేస్ిన అహమిద్ ఖాన్ 1439 లో నిరిించిన మస్ీద్ూ, ఒక
స్మాధి మరియు ఎనిమిది భుజాలతో ఉనన ఒక భావి ఇకిడ నిలిచిఉన్చనయ్య. ప టటటక్ాళు తో
పారథ్మిక మండప్ం లాగా మస్ీద్ును నిరిించి వెనుక గోడలో
గూుఁడు ను అమరాార్ు. ప్రకిన్ే ఆనుక్ొని ఉనన స్మాధిక్క కూడచ
గోడలో అర్ధచందచరక్ార్ప్ు గూళుతోనూ, గమిటంతోనూ
నిరిించచర్ు. ఒకప్ుపడు ఈ భవన్చలకు న్చణయంగా ప్ూత్ ప్ూస్ిన
గచుా ఇప్ుపడు క్షయమైపో య్యంది. మిగిలిన స్మాధులు
మరియు స్ిశానం, విడిచిపటేటస్ిన బ్ాటకు ఇర్ువెైప్ులా
కండల బ్డుటలంది. క్ొత్ా గా వేస్ిన మార్గ ం , ఈ లోయను స్స్యశాయమలం చేస్ా ూ ప్ర్ుగులు తీస్వ త్ ర్ుత్ా
క్ాలువను దచటట ఉత్ా ర్ందిశగా త్లారీ ఘటట ము గవను
దచవరా ప్టట ణచనిన విడిచి వెళళత్ ంది. విలువంపైన
క్కటటక్ీలపై బ్ుర్ుజు గోడలు, వాటటపై క్ోటక్ొముిలు
పాక్షికంగా శిధిలమైనప్పటటక్ీ ఈ స్ింహదచవర్ం
నిలిచిఉంది. ఇకిడినుండి అర్మైలు ద్ుర్ంలోఉనన
శిలలపై చెక్కిన కవిత్వం |

త్లారి ఘటట ము వద్ా నదిని దచటట అనగొంది


చేర్ుక్ోవచుా. ఇకిడినుంచి ఎడమవెైప్ుకు (ప్ర్మటకు) వెళళు క్ాలిబ్ాట మనలిన అతి ర్మణీయ
మైన విఠల్ ధేవాలయ స్ముదచయం వెైప్ు నడిపిస్ా ుంది.

93
విఠల్ దేవాలయ పారంగణము

దచరిలో నడుస్ూ
ా మొద్టగా గమనించే ఒక మండప్ము మద్యలో అర్ుగుతొ, ఇటలకలతో నిరిించిన
గోప్ుర్ంతో ఉంటలంది. ఇది ఇప్ుపడు ప్చాని ప్ంటప లాల నడుము మన్నహర్ంగా నిలబ్డి
ఉననప్పటటక్ీ, నిజానిక్క ఈ నిరాిణం మైలు ప డవున విఠల్ దేవాలయ స్ముదచయం నుండి
స్ా ంభావళ్ళతో ఏరాపటల చేస్ిన ముఖయమైన వీదిక్క ఒక చివరి అంచు. నగర్వీధులలో ర్ధంపై
ఊరేగించిన ఉత్సవవిగరహాలను ప్రజల ద్ర్శన్చర్ధం ప్రద్రిశంచేటంద్ుకు ఈ మండపానిన
ఉప్యోగించేవార్ు. ఇదేదచరిలో క్ొనస్ాగితే, ర్ధవీధి లో నిలచిఉనన స్ా ంభాలు కనిపించస్ాగుతచయ్య.
ఈ వీధిక్క
ఎడమవెైప్ున
(ద్క్షణంగా)
ఆలయం ,
కుడివెైప్ుకు
(ఉత్ా ర్ంగా)
ప డగింప్బ్డిన
దచవర్మంటప్ం
ఉన్చనయ్య.
విజయనగర్
చిహానలుగా
ముంద్ర్క్ాళళు ఎతిా నిలబ్డిన గురారలను చెక్కిన స్ా ంభాలను అకిడంతచ ఎరాపటల చేస్ార్ు.
16వశతచభ్ా ం మద్యక్ాలంలో ఈ గుడి నిరాిణం ప్ూరిా అయ్యయంది. ఈ ముఖ మంటప్ము , మటల

తోకూడిన ఒక పద్ా దీర్ఘచత్ ర్స్ారక్ార్ప్ు ప్ుష్ిరిణి క్క దచరి చూపిస్ా ుంది. త్టాకం మద్యలో ఒక
చినన గోప్ుర్ం తో మంటప్ము ఉంది. క్ొంచము ముంద్ుగా, వీధి చివర్న ఆలయ స్ముదచయం
శిలలపై చెక్కిన కవిత్వం |

యొకి ప్రధచన గోప్ుర్ం కనిపిస్ా ుంది. విజయనగర్ంలోని నివాస్ స్ముదచయాలలోన్ే ప్రధమంగా


ఉండే ఈ ప్విత్ర ప్రధేశానిక్ే ఈ గోప్ుర్ం జీవస్ాానము.

94
విఠల్ దేవాలయం
విజయనగర్ క్ాలప్ు శిలపకళ
యొకి ప్రిప్ూర్ా
స్ామర్ాామును దెలిపడు
అత్ యత్ా మ నిరిితి. ఎవరెైన్చ,
మానవునిక్క, దేవునిక్క ఉనన
స్పర్ధను తెలుస్ుక్ోవాలంటే
భూమిమీద్ ఉనన ఒక్ేఒక
ప్రదేశం ఈ హంపి లోని ఈ
విఠల్ దేవాలయం. దీని
ప్రస్స్ిా ని మాటలోల చేపాపలనడం నిజానిక్క న్చయయము క్ాద్ు.ఏ వెైనము , ఏ ప్రిస్తి
ిా విఠల్
దేవాలయానిన నిరిించడచనిక్క దొ హద్ ప్డిందొ నిరాధరించద్ుకు చరిత్రలో స్రి అయ్యన ఆదచరాలు
లేకుండచ ఒక ప్రహేళ్ళక లా మిగిలిపో య్యంది. క్ొంత్మంది విదచయంస్ుల అంచన్చ ప్రక్ార్ం దీని
ప్ున్చధులు 15వ శతచబ్ా ం చివరి ద్శకంలోన్న చచలా మటలకు త్ళళవ రాజవంశం స్ాాప్న్చక్ాలమైన
16వ శతచబ్ా ం మొద్టట ద్శకంలోన్న జరిగిఉంటలంది. ఆ రాజవంశానిక్క చెందిన పిమిటట రాజులు,
వారివారి రాణులతోను, మంత్ర లతోను, అధిక్ార్ులతోను కలస్ి విలువెైన బ్హుమత్ లు ఇచిా,
అధనప్ు నిరాిణచలని చేప్టటటనటల
ల తెలుస్ుాంది. విస్ాార్మైన ప్రిధిలో దీర్చ
ఘ త్ ర్స్ారక్ార్ప్ు
ఆవర్ణములో మూడువెప్
ై ులా గోప్ురాలతో ఈ గుడి నిలచిఉంటలంది. 1513లో కృష్ా దేవరాయని
ఇద్ా ర్ు బ్ార్యలు త్్ర్ుప, ఉత్ా ర్ దికుిలోల గోప్ురాలు నిరిించగా, త్ర్ువాతిక్ాలంలో ద్క్షణం వెైప్ు
గోప్ుర్ం ఇంక్ా ఎకుివ ఆలంక్ారికముగా తీరిాదిదా చర్ు. ప్రధచన దేవాలయం రెండు విడత్లుగా
నిరిించినటల
ల అవగత్ం అవుత్ ంది. మొద్టట ద్శలో, విశాలమైన చుటలట మండపానిన నిరిించచర్ు.
ఈనడుమన్ే దచనిని ప్ునర్ుద్ధ రించి, మామూలు స్ిా తిక్క తేవడం జరిగింది. ఆలయం లోప్లిక్క నడిచే
శిలలపై చెక్కిన కవిత్వం |

దచరి చుటూ
ట ఇటలక గోప్ురానిన నిరిించచర్ు. ఈ గుడి దచవరాలు అలాగే లోకప్ుప మంటలోల
త్గులపటటట, ప్గులగొటటట ,కశి తీర్ుాక్ోననటల
ల , అన్ేక స్ాక్షాధచరాలు ఉననప్పటటక్ీ, ఆ గర్భగుడిలో
అప్పటటనుంచే లేని విగరహమే అంద్ుకు ప్రధచన స్ాక్షం. అయ్యనప్పటటక్ీ, ఈ కటట డం బ్యటటగోడలు
స్ర్స్ముగా కలిపంచిన అడుగు పీఠానిన, స్ా ంభకుడచయలని చచలవర్కు ప్దిలప్ర్చ గలిగాయ్య.

95
1554 లో స్దచశివ స్ైన్చయధిప్తి , రెండవ ద్శలో నిరిించిన , జేగీయమాన వివృత్ మండప్ం ఒకటట.
ప్రస్ా ుత్ం ఈ మండప్ం చచలా భాగము దెబ్బతింది. ముంద్రిక్క ప డుచుక్ొని వచిానటల
ల ండే అన్ేక
స్ా ంభాలతో అతి జటటల ప్థ్కం ప్రక్ార్ం దీని నిరాిణకరమం స్ాగింది. అలంకృత్మైన పీఠం పై లేపిన ఈ
మండప్ం గోడలపై పారఛయర్ుాలు మరియు ఇత్ర్ులు గరారలను నడి పిస్ా ునటల
ల , మద్యమద్య
చిననచినన గూళు తో అంత్రాయం ఏర్పర్చి ,
వాటటలో విష్ా మూరిా అవతచరాలకు స్ాానం కలిపంచి,
ఆ స్ాాన్చనిన చేర్ుక్ోవడచనిక్క మటల వర్స్తో పాటల
ఇర్ువెైప్ులా ద్నునక్ోస్ం జంత్ వుల బ్ొ మిలు
చెక్కిన చెయ్యపిడిగోడ ను కూడచ అమరాార్ు. ఒక్ే
శిలని అతిశయముగా అత్యంత్ ,ద్క్షత్తో వివిద్
స్ా ంభాలుగానూ, గోడలతో కలస్ిఉనన అర్ధస్ాంభాల
ర్ూప్ము య్యేర్పర్చేలా చేస్ిన విధమే ఈ మండపానిక్క ఎనలేని ప్రఖాయతిని తెచిాపటటటంది. ఒక స్ా ంభం
తిననని నిడుపాటట భాగానిక్క గెల లాగా స్మావృత్ంగా , స్ననగా, ప్లుచగా చెక్కిన స్ా ంభాలను
స్ునినత్ంగా త్టటటనప్ుపడు న్చధం ప్రభవిస్ుాంది, వీనుల వింద్ుగా ప్రస్రిస్ా ుంది. ఈగుడిలోని శిలాపలు,
విజయనగర్ శిలుపలు స్ాధించిన వాస్ుా శోభ యొకి అంత్ర్ాృష్ిటని ప్రస్ుపటప్ర్ుస్ాాయు. ఈ
మండప్ంలో 56 స్ంగీత్ స్ా ంభాలు ఉన్చనయ్య. వీటటని స్రిగమప్ద్నిస్ స్ా ంబ్ాలని కూడచ అంటార్ు.
రెండువంప్ులతో ఉనన ముంజూర్ు క్కంర ద్ దచగినటల
ల నిలిచిన స్ా ంభాలు , ముంజూర్ు మూలలలో
రాతితోన్ే చెక్కిన దీప్ప్ు గొలుస్ులు వేలాడుత్ ననటల
ల ఎర్పర్చచర్ు. మండప్ం అంత్ర్గ త్ంగా న్చలుగు
విశాలమైన వస్ారాలు గా విభజించి , ప్రతి వస్ారా క్క న్చలుగుత్టాల స్ననని ప టటట స్ా ంభాలు అమరిా
వాటటపై యాలి మరియు అన్ేక విభినన శిలాపలను, వాధయక్ార్ులతోపాటల (త్్ర్ుప వస్ారా)
నర్స్ింహుని వివిద్ అంశాలను (ఉత్ా ర్ వస్ారా) ర్మణీయంగా చెక్ాిర్ు. ఒకదచనిలో ఒకటట
బ్ంధించిన లావాటట ద్ూలముల ఆలంబ్నగా గంభీర్మైన లోకప్ప ను ఎర్పర్చచర్ు. ఈ లోకప్ుప కు
శిలలపై చెక్కిన కవిత్వం |

కూరిాన ఘనమైన రాతి ప్లకలు క్ొనిన ప్న్ెనండు గజాల కంటే ఎకుివగా విస్ా ృతించచయ్య. ఉత్ా ర్
ద్క్షణచలలోని వస్ారా లోని లోకప్ుపను, దివయముగా చెక్కిన లోకప్ుప ప్లకలను , వాటటని
మ్రస్ుానన అనిన రాతి ద్ూలలను చచలావర్కు ప్ూరిాగా భద్రము చేయగలిగార్ు.

96
ఈ స్ంగీత్ మండపానిక్క వెంటన్ే
ముంద్ుగా (త్్ర్ుప) ఒక ర్ధంలాగా
చెక్కిన నిరాిణం ఇర్ువెైప్ులా ఒక జత్
రాతి చక్ారలు బిగించి పైన గర్ుడ
మందిర్ము చచలా అంద్ముగా
న్ెైప్ుణయంతో చెక్కిన స్ా ంభాలతో
తీరిాదిదనటల
ిా ల ఉంటలంది. దచనిపైన
మొద్టోల ఉనన ఇటలక గోప్ుర్ం 19వ
శతచభ్ా ం చివరోల తొలగించచర్ు. పద్ా పద్ా అంగలువేస్ా ూ నడుస్ుాననటల
ల ండే ఏనుగులను (ఇవి అంత్కు
మునుప్ు స్ంగీత్ మంటప్ం ముంద్ు వాక్కలి ద్గగ ర్ ఉండేవి) కూడచ అప్ుపడే ఇకిడ అమరాార్ు.
నిజానిక్క మొద్టోల ఇకిడ గరారలు ఉండేవి,
వాటట తోకలను ఇప్పటటక్ీ గమనించవచుా.
రెండు విడివిడిగా ఒంటరిగా నిలబ్డి ఉనన
మండపాలను ఈ ర్ధం ద్గగ ర్గా
చూడవచుా. వాటటలో ద్క్షణంగా ఉనన
మండప్ం నిర్ుాష్ట అనుర్ూప్మైన క్ొలత్లతో
, న్చణయమైన శిలప కళా రీత్ లతో , న్చలుగు
వెైప్ులా జత్లుజత్లుగా చెక్కిన యాలీల పై
ముస్ీల ం స్ంప్రదచయ ద్ుస్ుాలు ద్రించిన యుద్ా వీర్ులు స్ావరిచేస్ా ుననటల
ల శేష్
ర ఠ మైన శిలాపలుగా
చెక్ాిర్ు. మండప్ం లోప్ల ఎతెైన వేదికను, దచనిక్క చుటూ
ట ఉనన యాలీ శిలాపల జోడీలు ప్దచినిన
పైక్క య్యెతిానటల
ల గా ఉననలోకప్ుప ను శిలీపకరించచర్ు. ఉత్ా ర్ం దిశగా ఉనన మండప్ంలో కూడచ
చకిని ర్ంగస్ా లానిన నిరిించచర్ు క్ాని ఇకిడ దచనిని ఉత్ా ర్ం గోడకు ఆనించి కటాటర్ు. ఈ రెండు
శిలలపై చెక్కిన కవిత్వం |

మండపాల తోపాటల రాతి ర్ధం స్హా 1554లో ఈ గుడి ఆవర్ణలో అద్నంగా చేప్టటటన స్మక్ాలీన
నిరాిణచలే. ఏమైనప్పటటక్ీ , ద్క్షణ గోప్ుర్ము ప్రకిన్ే పారక్ార్ము వర్కు నిరిించిన నూర్ు క్ాళు
మండప్ం మాత్రం కృష్ా దేవరాయల శాస్నం ప్రక్ార్ం 1516 లో నిరిించబ్డింది. ఈ శాస్నము

97
బ్యటటగోడలపై అప్పటట వాడుకలోని తిరభాష్లలో అంటే కననడ, తెలుగు మరియు త్మిళ భాష్లలో
గాటలపటటట రాస్ినటల
ల గా నమ్రద్ు చేస్ార్ు.
గుడిక్క త్్ర్ుపవెైప్ుగా క్ొనస్ాగిన స్ా ంభావళ్ళ క్ాక, ఇంక్ొక చినన వర్ుస్ స్ా ంభాలు పారక్ార్ములు
ఉనన ఒక గుడి స్ముదచయం లోప్లిక్క శిఖర్ం లేని గోప్ర్ము గుండచ దచవర్మంటప్ంలా
ప్రవేశిస్ాాయ్య. ప్రవేశదచవర్ం ఉనన గోడలపై రామాయణ కధచద్ృశాయలను చెక్ాిర్ు. గుడిలోప్లి
మండప్ంలో లోకప్ుప ను పైక్కలేపినటల
ల గా యాలీ
చితచరలను చెక్ాిర్ు. చచరిత్రక భోగటాట లేకపో య్యనప్పటటక్ీ,
బ్హుశా ఈ ఆలయము లో రామానుజాచచర్ుయన్ే
ప్రతిష్ిఠ ంచి ఉంటార్ు. విఠల్ దేవాలయం పారస్ాద్ం చుటూ

నిరిించిన ఇత్ర్ కటట డచలు ఇత్ర్ ఆలావర్ల కు
స్ంబ్ందించినవి క్ాగా 1556 లో వాయవయమూలన
నిరిించిన గుడి తిర్ుమంగెై ఆలావర్ కు చెందినది.
ఇలాంటటదే ఇంక్ొక గుడిని ద్క్షణ గోప్ుర్ంకు అనుస్ందచనించచర్ు. ఈ పారంత్ంలో అతిస్మృదిధ గా
కనిపించే క్షీణించిన మంటపాలు, స్ా ంభావళ్ళ, మఠములు, వంటఇళళు, గోడలు మరియు
యాగశాలలు ఇకిడ చుర్ుక్ెైన ప్టట ణ ఆవాస్ ప్రజా జీవిత్ం ఉండేద్నీ, దచనితో పనవేస్ుక పో య్యన
విఠల్ దేవస్ాానం నకు స్ంబ్ందించిన ఆలావర్ల ఆరాధన విధచనం నిరాధరిస్ా ున్చనయ్య. శిధిలమైన గోడల,
ఇత్ర్ నిరాిణచల రాళూు ర్ప్పలూ మరియు ఆహార్ం త్య్యార్ు చేయుటకు ఉప్యొగించే రోళళు
ఇకిడ పద్ా పద్ా స్మూహములుగా ప్రజలు నివశించేవార్ని తెలుస్ుాంది.
త్ ంగభద్రనదిక్క స్మాంత్ర్ంగా ఉనన క్ాలిబ్ాటలో నడుస్ూ
ా రెండంత్స్ుాల మండప్ం లాంటట
స్ింహదచవర్ం వద్ా విఠల్ ప్ురానిన వద్లివేస్ా ాం ఈ స్ింహదచవరానిక్క ముంద్ుగా .5 మీటర్ల కంటే
ఎతెైన రాజు త్ లాబ్ార్ం ఉంది .ఇప్పటట మత్ స్ాంప్రదచయంలాగాన్ే ,విజయనగర్ ఛకరవర్ుాలు కూడచ
త్మ బ్ర్ువుకు స్రిస్మానమైన బ్ంగార్ము లేక ర్త్నమణి మాణిక్ాయలు త్్గి వాటటని దేవాలయ
శిలలపై చెక్కిన కవిత్వం |

బ్ారహణులకు, ప్ూజార్ులకూ ప్ంచిపటేటవార్న్ేది నమికము . ఈ క్ార్యకరమం ముఖయంగా చంద్ర


గరహణం మరియు స్ూర్యగరహణ క్ాలమంద్ు జరిగేద్ని తెలుస్ుాంది. రెండు నిలువుగా పాుఁతిన రాతి
స్ా ంభాలు , ఒక అడు ద్ూలం లో లోహప్ు గొలుస్ును గటటటగా ప్టటట ఉంచుటకు వలయాక్ార్ంలో
అమరిాన క్ొకిం ఈ త్ లాబ్ార్ం లోఉన్చనయు. ఒక నిలువు స్ా ంభంపై రాజు అత్ని కచేరిని చెకిర్ు.

98
సయగీీవపని గుహ మరియు నరసింహుని దేవళము

విఠల్ దేవాలయ స్ముదచయం నుంచి హంపివెైప్ుకు వెళళు క్ాలిదచట క్ొంత్వర్కు ప్ూర్వప్ు


ర్క్షణచర్ామైన కటట డచల మీద్ుగా నడిపిస్ా ుంది. ఈ దచరిలో త్ ంగభదచర నది భిననమైన ద్ృశాయలు ఎన్నన
త్టస్ిా స్ాాయ్య. ఇకిడినుంచే వేగంగా
స్ుడులు తిర్ుగుత్్ ప్రవహించే నది,
విజయనగర్ వార్ధి క్క ఉనన రాతి
తోర్ణము కూడచ చూడవచుా. వార్ధి
దిగువ భాగాన నదీ ప్రవాహంలో ఉనన
ఒక భారి మండపానిన ప్ుర్ంధర్దచస్
మండప్మని పిలుస్ాార్ు. ప్ుర్ంధర్దచస్ (1484-1564) విజయనగర్ ఆస్ాానములో ప్రఖాయతిప ందిన
స్ంగీత్ వేత్ా మరియు కరాాటక స్ంగీత్ స్ంప్రదచయానిక్క
ఆధుయడు.
దచరిలో కుడిప్రకిన (ఉత్ా ర్ం), తెలుప్ు మరియు
మటటటర్ంగు మారిామారిా వర్ుస్లుగా ప్ూస్ిన
బ్ండరాళళు కనిపిస్ా ాయ్య. దీనిన్ే స్ుగీవ
ర గహ అని
పిలుస్ాార్ు. ఇది రామాయణ ఇతిహాస్ంతో గల
స్ంబ్ంధచనిన తెలియచేస్ా ుంది. ద్గగ రిలోని క్ొలనును స్ీతచస్రోవర్ము అంటార్ు. ఎడమవెైప్ు
(ద్క్షణం) ఎత్ా గాఉనన క్ొండ పైక్క ప డవుగా ఉనన వర్ుస్ మటల
ల ఒక దేవళముకు తీస్ుకు
వెళతచయ్య. ఇదే నర్స్ింహుని గుడి. హిమకూట క్ొండపైని మందిరాలవలే, గర్భగుడి పైన నిరిించిన
గోప్ుర్ము వివిద్ అంత్స్ుాలకు చుటూ
ట త్ చూర్ును దించినటల
ల గా చెకిటం తొలి రీత్ లను
అనుస్రించిన స్ంప్రదచయమే. గర్భగుడి క్క ముంద్ు ఉనన మండపానిక్క ఇర్ువెైప్ులా ప్రవేశమూ,
ప్రవేశానిక్కర్ువెైప్ులా హనుమంత్ డీన, గర్ుడునీన చెక్కి ర్క్షణ కలిపంచచర్ు. మండప్ంలోని
శిలలపై చెక్కిన కవిత్వం |

స్ా ంభాలను న్చజూకుగాను, స్ా ంభాగారనిన గండరంగాను చెక్ాిర్ు. ఇకిడినుంచి వెైభవోపవత్మైన


త్ ంగభదచర లోయ స్ర్వదిగార్శనం తోపాటల కనుపారేంత్ ద్ూర్ములొ ఆశగా హంపిలోని విర్ూపాక్షుని
ప్రధచన గోప్ుర్ం కూడచ కనిపిస్ా ుంది.

99
తిరువేంగళన్ాధదేవాలయ సముదాయం (అఛ్యయతరాయ)

క్ాలిబ్ాటలో ఇంక్ొంత్ద్ూర్ం నడచి స్ంద్ర్శకులు స్ా ంభావళ్ళ వీది చివర్కు వచిా, తిర్ువేంగళన్చధుని
గుడిని స్మీపిస్ా ార్ు. విజయనగర్ం లోని ప్విత్ర క్ేందచరలలో ఒకటెైన తిర్ువేంగళన్చధుని గుడి
అఛుయత్ప్ురానిక్ే క్ేంద్రస్ా ానం. నదిక్క ద్గగ ర్గా వీది చివర్న
ప్రహరీగోడలతో చుటటటఉనన ఈ దేవాలయ స్ముదచయానిన
త్్ర్ుపనుంచి ఒక గోప్ుర్ము లేని స్ింహదచవర్ం గుండచ
ప్రవేశిస్ాాము. ఈ స్ింహదచవర్ గోడలపై విజయనగర్
స్ామాాజయ చిహానలయున ప్ంది, ఖడగ ము చెక్కిఉన్చనయు.
చచలాబ్ాగం శిధిలం అయ్యన ఈ దేవాలయ స్ముదచయం ,
1534 లో , దేవాలయ పవర్ునుబ్టటట చచలామంది ప ర్పాటలన
ఊహించినటల
ల అఛుయత్రాయనిచే క్ాక , అత్ని బ్ావమరిది
హిరియ తిర్ుమలరాయనిచే నిరిింప్బ్డింది.ఈ నగర్ంలోని ఇత్ర్ ముఖయమైన ప్విత్ర దేవాలయ
స్ముదచయాల వలే, ఈ దేవాలయం నుంచే బ్జార్ువీది మొద్లౌత్ ంది. ఈ వీది ద్క్షణంన్ెైప్ుగా స్ాగి
ప్ర్మట ప్రకిన మాత్ంగ క్ొండ , త్్ర్పన గంధమధన క్ొండల మద్యగా త్ ంగభదచరనది వర్కూ
విస్ా రించి ఉంటలంది. ఈ విపిణీవీది చచలావర్కు జీర్ామైపో యు, నిరాిణంలో వినియోగించిన రాళళు
బ్యటప్డచుయ్య. గుడిక్క ఎద్ుర్ుగా ఉనన వీదిలో , స్ా ంభావళ్ళక్క ద్గగ ర్లో, రెండు పో గులు గా పో స్ిన
చద్ర్మైన రాతిబ్ండలు , అప్పటట ర్ధం నిలుప్ుస్ా లానిన స్ూచిస్ుాంది. ప్ర్మటటవెైప్ున ఉనన వర్ుస్
స్ా ంభాల వెనుక చచలా పద్ా ది క్ాని పాడుబ్డిపో య్యన , దీర్చ
ఘ త్ ర్స్ారక్ార్ములో ఉనన క్ోన్ేర్ు
చుటలటమటల తో మద్యలొ చినన మండప్ంతో కనిపిస్ా ుంది.
రెండు ఒక్ేర్కమైన పారమాణక , ఇప్ుపడు అస్ంప్ూర్ాంగా నిలిచి ఉనన, గోప్ురాల దచవరా గుడిలోనిక్క
ప్రవేశించవచుా. గోప్ురానిక్క క్కరందిబ్ాగంలో ఉనన గోడలలోనుంచి ప డుచుక్ొని వచిానటల
ల ండే
స్ా ంభాలు, పైక్కపో య్యే క్ొలది త్గుగత్ నన ప్రిమాణంతో ఉండే అంత్స్ుాల తో ఫి ర్మిడ్ ఆక్ారానిన
శిలలపై చెక్కిన కవిత్వం |

పో లిఉండే గోప్ురాలు , గోప్ుర్ పైబ్ాగం ఇటలక, స్ుననం ఖళాయ్యతో అంద్ముగా అమరిాన దేవతచ
విగరహాలు లేక శృంగార్ భంగిమలతో అలరించె బ్ొ మిలతో నిరిించే ద్క్షణభార్త్దేశ శైలిన్ే ఇకిడి
పారమిణిక గోప్ురాలుగా గురిాంచచలి.

100
కొద్ండరాముని గుడి మరియు నదిఒడుున శిలపకళ

నదిననుస్రించే క్ాలిదచటలో క్ొంత్ద్ూర్ం నడిస్వా అకిడే క్ోద్ండరామ దేవాలయం. ఇది ప్విత్ర


స్ాననఘటట ంమైన ఛకరతీర్ధం వెైప్ుకు చూస్ూ
ా ఉంటలంది. ఇకిడ త్ ంగభదచరనది ఉత్ా ర్ంగా ప్యనించి
మిటాటప్లల ముగా వుండే
ఇర్ుకుదచరిలోక్క
ప్రవేశిస్ుాంది. గుడిక్క
ఎద్ుర్ుగా
విస్ా రించిఉనన
రావిచెటట ల క్కంర ద్ ఒక
దీప్స్ా ంభం ఉంది. ఈ
చెటట ల మూలం ద్గగ ర్
చెటట లను చుటలటక్ొనటల

న్చగు పాము
శిలలుఉన్చనయ్య. యాతిరకులు గర్భగుడిలో బ్ండరాయ్యవెై చెక్కి అమరిాన స్ీతచ రామ లక్షిణ స్మేత్
హనుమంత్ ని ద్రిశంచుకుంటార్ు. రెండు వెైప్ులా ఉనన దచవర్మండప్ంలకు అలంకరించిన యాలి
శిలాపల దచవరా ఇకిడిక్క చేర్ుక్ోవచుా.వెనుక (ద్క్షణం) వెైప్ు ఎత్ా లో అన్ేక మందిరాలను
చూడవచుా. వాటటలొ ఒకటట ప్ురాత్న విఠల్
దేవాలయం, స్ాధచర్ణ పిర్మిడ్
ఆక్ార్ంలోఉనన గోప్ుర్ంతో ఉంది. క్ొండను
తొలచి ఎర్పర్చిన ఇంక్ొక దేవాలయం లో,
ఒక మీటర్ు ప డవు వెడలుపలతో ఎనిమిది
క్ోణచల నక్షత్రం లోప్ల అతి స్ునినత్ంగా
శిలలపై చెక్కిన కవిత్వం |

అంజన్ేయస్ావమి ప్రతిమ మేళవించచర్ు.


మూడవ ఆలయానిన నిప్ుపలు విర్చిమేి విష్ా మూరిా ఆయుధమైన చక్ారని క్క
అంక్కత్ంచేస్ార్ు.క్ోద్ండరామ దేవాలయానిక్క ఉత్ా ర్ంగా వెళళుదచరి ఇర్ుక్ెైన త్ ంగభద్రలోని

101
క్ోటటతీరాధనిక్క నడిపిస్ా ుంది. రాతిబ్ండలపై పాకుత్్ స్ంద్ర్శకులు అన్ేక అస్ాదచర్ణ చెకిడచలకు
ఎద్ుర్ుప్డతచర్ు. వీటటలో ఒకటట , రెండు పద్ా మండలాల చినన శివలింగాలు మరియు రెం డవది
అధుభత్ంగా అమరిన అనంత్శయనుడు. ఇంక్ొక రాయముఖము పైన విష్ా మూరిా ఇర్వెైన్చలుగు
ర్ూపాలతోపాటల నర్స్ింహ, హిర్ణయకశయప్ుడు
కధచద్ృశాయలను చూడవచుా. ద్గగ ర్లో నది ఒడుున్ే ఉనన
ఇంక్ొక ఆస్క్కాకర్మైన మందిర్ంలో దచత్ల బ్ో మిలతో పాటల
అన్ేక దేవత్ల బ్ో మిలను మలచచర్ు.ఇటీవలి క్ాలంలోన్ే
అవి విధవంస్ానిక్క గురెైన్చయ్య.
చకరతీరాధనిక్క ఎద్ుర్ుగాఉనన స్ా ంభావళ్ళని, కనుమలని
అనుస్రించి బ్ండరాళును చుడుత్్ త్ ంగభద్ర ప్రకిన్ే
క్ొంత్ నడిస్వా హంపి బ్జార్ువీదిక్క చేర్ుకుంటాము.
శిలలపై చెక్కిన కవిత్వం |

102
హంపి బజారు చివర మరియు మాతంగ కొండ

బ్జార్ువీది క్క చేర్ుక్ొని ఎడమవెైప్ుకు (త్్ర్ుప) తిరిగితే, స్ంద్ర్శకులు త్వర్గా గమయస్ాానం


చేర్ుకుంటార్ు. ఎనిమిది వంద్ల గజాలద్ూర్ంలో విర్ూపాక్ష దేవాలయ స్ముదచయప్ు గాలి గోప్ుర్ం
వీదిక్క ఆ చివర్ గా కనిపిస్ా ుంది. ఇకిడ అన్ేక నిరాిణచలు గుంప్ుగా ఉంటాయ్య. ర్ధో త్సవ
స్మయంలో జరిగే అన్ేక వేడుకలలో ఉప్యోగించడచనిక్ెై నిరిించిన రెండంత్స్ుాల మండప్ం కూడచ
వీటటలో ఒకటట. 12వ శతచభ్ా ప్ు స్ుద్ా రాయ్య స్ా ంభాలను తిరిగి ఉప్యోగించి ఈ మంటపానిన
నిరిించచర్ు. దచనిని ఇప్ుపడు
కంకర్రాళళు, స్ిమంటల,
ఇనుము మొద్లగు వానిని
వాడి నిరిించిన వేదక
ి కు
కలిపార్ు. ఆవేదికకు ద్గగ ర్లోన్ే
ప్ునరినరిించిన మరొక
మండపానిన ఇకిడి పాత్
ఛ్చయాచితచరల
ప్రద్ర్శన్చలయంగా మారాార్ు.
బ్ండరాళు క్కరంద్ుగా వీదిక్క ఉత్ా ర్చివర్న ఉనన ఒక బ్హిర్ంగ మండప్ంలో మహాగాత్రమైన నంది
ఉంది. దీని త్ల మాత్రం బ్ాగా దెబ్బతింది.నంది ప్కినుంచి ఉనన మటల దచరి మిటట మీద్ ఉనన
తిరివేంగళన్చధ దేవాలయ స్ముదచయానిక్క
నడిపిస్ా ుంది.
క్ొంత్ద్ూర్ం హంపివెైప్ు వెనుకకు నడిస్వా ,
ఇంక్ొక దచరి ఎడమ (ద్క్షణం) ప్రకుికు
మాత్ంగ క్ొండకు తిర్ుగుత్ ంది. ఈ దచరి
శిలలపై చెక్కిన కవిత్వం |

క్ొండచుటూ
ట తిరిగి ద్క్షణం ప్కివాటలగా ఉనన
మటల దచరి క్క చేర్ుత్ ంది. ఈ మటల దచరి
నిరాిణం విజయనగర్ క్ాలంలో జరిగినదెైనప్పటటక్ీ, ఇప్పటటక్ీ చెకుిచద్ర్క మంచి స్ిా తిలో ఉంది.

103
మాత్ంగ క్ొండ శిఖర్ం మీద్ వీర్భధరస్ావమి మందిర్ం శిధిలమైన మండపాలు , మండువాల మద్యలో
గురిాంచవచుా. ఈ క్ొండ శిఖర్ం మీద్ నిలుాని రాజ పారస్ాదచలను, ప్విత్ర పావన క్షేతచరలను,
త్ ంగభధచర లోయ ప్ంటప లాల స్ గస్ులను విజయనగర్ం ప్ూరిా విన్చయస్ానిన విక్షించవచుా. ఒక
వేకువఝాము న అకిడిక్క చేర్ుకుంటే ఆ అనుభూతి ఒక జీవిత్క్ాలం.

స్ంద్ర్శకులు ఇప్ుపడు తిరిగి బ్జార్ువీదిక్క వచిా విర్ూపాక్ష దేవాలయ స్ముదచయం వెైప్ు నడక
స్ాగిస్ా ార్ు. వచేాదచరిలొ, చచలా ఎతెైన స్ా ంభాలతో నిరిించిన మండపాలు, వాటటపై మిగుల శరమప్డి
చేస్ిన తీరెైన పిటటగోడలు గమనించవచుా. ఇవి 19వ శతచభ్ా ం మొద్టోల హంపిలో చేప్టటటన
ప్ునర్ుద్ధ ర్ణ లో బ్ాగంగా
నిరిించచర్ు. వీటటని ర్ధో త్సవ
ప్ండగలప్ుపడు ముఖయమైన
న్చయకులు ఆస్ినులు
క్ావడచనిక్ెై నిరిించినటల
ల గా
తెలుస్ుాంది. ఇవి, ఇప్ుపడు
చచలా స్ా ంభాల మండపాల
లాగాలే ఆకరమణదచర్ుల కబ్ాాకు
శిలలపై చెక్కిన కవిత్వం |

గురెైన్చయ్య. క్ొంత్లోక్ొంత్
మేలు ఏమిటంటే, వారిని తొలగించడచలిక్క చేస్ా ునన ప్రయతచనలు మంచి ఫలితచలను ఇవవ
న్చర్ంబిచచయ్య.

104
హొసదపట్

ఒకప్ుపడు రాజదచనిక్క శివార్ు లో కృష్ా దేవరాయనిచే అత్ని ప్టట ప్ురాణి తిర్ుమలదేవి పవర్ున
తిర్ుమలదేవి అమిన ప్టట ణంగా నిరిింప్బ్డి , ఇప్ుపడు ప్ూరిాగా ద్ుమూిధూళ్ళతో నిండిన ఆధునిక
హో స్వపట్ చచటలన మర్ుగున ప్డి పో య్యంది. ఈ మర్ుగున ప్డిన వాటటలో కృష్ా దేవరాయలు డో మిన్నగ
పీస్ ను కలస్ిన బ్ంగళా కూడచ ఉంది. ఇకిడ కనిపించే ఒక్ేఒక చచరితచరత్ిక కటట డం
శిలలపై చెక్కిన కవిత్వం |

105

You might also like