Professional Documents
Culture Documents
ప
రి ణత్
వయఖయమదం కరసరసజః పసతకం శంఖచక
బభదభననసఫటకరచర పండరక నషణణః।
అమల నశరమృతవశదరంశభః పల వయన మం
ఆవరభయదనఘమహమ మనస వగధశః।।
మిహిర పబ్
లి కేషన్స్, ఫోన్- 9849658360, 9849658361
30-1-211/9, mihiramagazine@gmail.com
పాత ై జ లు రోడ్ డు , www.mihiraonline.org
డాబా గార్డు న్స్ www,mihiramonthly.blogspot.in
విశాఖపట్నం 530 020 FB: mihira new era wisdom
సంపాదకవర్గ ము
గౌరవసంపాదకులు విషయసూచిక
డా. వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రణతి....3
గౌరవ సంయుక్త సంపాదకులు సంపాదకీయం...5
డా. డి. వి. ఆర్. మూర్తి కష్టములను దాటంచు నావ దుర్గాగ్ని....7
గౌరవసభ్యులు దేవాలయములు - దేహాలయములు....9
శ్రీమాత....11
డా. కోలవెన్ను మలయవాస్తని
శ్రీవాల్మీకిర్మాయణ వైభవం....13
డా. వెెంపటి రామనరస్తెంహెం
తులామాసం - కావేరీస్నినం....16
డా. వి. ధరా్మరావు
మహాభారతం....20
డా. సుభాషిణి
భాగవతం....22
పి. రామభద్రమూర్తి
నవర్త్రిదీక్ష....26
సంస్రబంధము ఎట్లు తొలగును?....29
ప్రధానసంపాదకుడు ఋతుధ్వజుడు....31
డా. ఇవటూర శ్రీనివ్సరావు జలుబు, రంప, పడిశము....32
సంపాదకుడు మన్కి మినుకి....34
మల్లంపలి్ల ప్రదుయామ్న ఉపవాసవ్రతం - న్యమాలు....36
అలలుం, శంఠి ఉపయోగాలు....41
నలదమయంతుల కథ....43
సహసంపాదకుడు
తల్లు....45
కెందాళ సూర్యనారాయణ అర్హత - అధికారం....47
సభ్యులు ర్మాయణంలోన్ పాత్రలు....49
వి. వి. చలెం ఆధ్యాతిమీకనగరములు, నాగరికత....52
వి. అరుణ అధికమాసం, క్షయమాసం వివరణ....53
పేర్ ఉషాప్రభాకర్ భవిషయాపుర్ణం....59
అబ్దు ల్ రజాక్
అనెంతలక్ష్మి
ఎమ్. ప్రభావతి
కెండపి నాగేశ్వరరావు మిహిరలో గత కొన్ని నెలలుగా చోటు చేసు
ఎ. పి. శతెంద్రనాథ్ కుంటునని మార్పుల కారణుంగా కొన్ని శీర్షికలు
బి. వి. సత్యనారాయణ ప్రచుర్ుంచబడుట లేదు. కొన్ని క్రొత్త శీర్షికలు
ఉప్పల ఇ. కె. ప్రారుంభుంచబడుతునని కారణుంగా కొన్ని
ముద్రణసహకారం ధారావాహికలు క్రముంగా ఆపివేయడుం
బి. రామారావు జర్గుతుుంది. పాఠకలు గమన్ుంచగలర్
సంచాలకుడు l
కె. వి. ఎస్. శా్యమ్
సంపాదకీయం
⑧ ం ం ం
ఎమ్. కృష్ణప్రద్్యమ్న
దేవాలయములు - దేహాలయములు
వైష్ణవాలయములు 3
అవతారపురుషుల ఆలయములు : ఆలయములుగా ప్రసాదించబడినవి. ఈ
భాగవతముయందు విషు్ణవుయొక్క తతతి్వములు అమ్మవార్ సవేరూపములుగా
అనేక అవతారములు వివర్ంచబడినవి. చెప్పబడినవి. అందు మీన్క్షి, వార్హ
అందు ప్రప్రథమముగా 24 అవతారములు మర్యు త్రిపుర స్ందర్ ఆలయములు పై
ఉననివి. ఇందు దశావతారములు చాలా చెప్పబడిన విషు్ణవుయొక్క తతతి్వముతో
ప్రాముఖయిము చెందినవి. ఇవి కాక మోహని, అనుసంధానము చెంది యుండును.
దతాతిత్రేయుడు, ధనవేంతర్, వాయిస్డు, ఈ దశావతారముల ఆలయములు
గుహుడు మొదలగు అవతారములు ప్రత్యిక తలి్ల గర్భమునకు సంకేతముగా కటటిబడి
అవతారములుగా వర్్ణంచబడినవి. ఇందు యుండును. తలి్లగర్భము యందు జీవుడు
అనినింటిక్ ప్రత్యికమైన సంకేతము, స్థల నవమాసములు, నవార్ణవ తతతి్వముతో
పుర్ణములు కలవు. ఇందు దశావతార విషు్ణవుయొక్క నవ అవతారముల తతతి్వ
ములు మానవుని జీవనగతిక్ సంబం ధంచిన మును తన దేహరూపంతరమను ప్రక్య
సతయిములతో ముడిపడియుండును. దశావ తో అనుసంధానము చెంది పండోత్పతితి
తారముల యందు కూర్్మలయములు, క్రమమున పై తతతి్వములను అనుసర్ంచి
నృసింహ సావేమి ఆలయములు, పరశు తన దేహమును కటటికొనును. ఒకొ్కక్క
ర్ముని ఆలయములు, ర్ముడు, మాసము, ఒకొ్కక్క తతతి్వముతో తన
కృషు్ణడు, బుదుధిడు మొదలగు ఆలయమలు దేహంద్రియములు, మనస్సును కటటికొని
ప్రసిదిధి గాంచినవి. మతాసుయావతారము, వర్హ జీవుడు తన దేహమను దేవాలయము
అవతారము, వామన అవతారము యొక్క యందు ప్రవేశంచును. దీనినే పశాచుతులు
ఆలయములు శాకేతియమందు అమ్మవార్ మాసటిర్ మేసన్ అను క్రతువుగా వర్్ణంచెదరు.
ం ం ం ⑨
జీవుడు తన దేహమును తనే కటటికొనును. దశుంగుళుం అను మంత్రము ఈ వ్యిహ
పూరవేజన్మ సవేభావము అనుసర్ంచి లింగ మును సంకేతించును.
శరీరము కటటికొనును. ఈ లింగశరీరము కనుకనే సంఖయిల యందు కూడా
యందు తన పూరవేజన్మ అనుభవముల తొమి్మది వరకు ఏకసంఖయి విభజనగా
క్రమము బీజ్ంకుర సి్థతిలో ఉండును. విభజంచి పది నుండి దివేసంఖయి విభజన
ఈ బీజములు తలి్ల అనే లుగా సంఖ్యి శాసత్రము
భూమిని చేరగా అచచుట యందు వర్్ణంచ బడినది.
పూరవేజన్మవాసనల క్రమమున అనగా తొమి్మది వరకు
కర్మగతిని అనుసర్ంచి అమ్మ వార్ని సంకేతించిర్.
అటిటి విధమైన దేహమును, పది అనే సంఖయి యందు
ఇంద్రియములను అంకుర్ంప ఏకసంఖయిను పురుషునిగా,
జేసి తత్ఫలితమైన వంశవృక్షము పూర్ణ సంఖయిను ప్రకృతిగా
యందు తన దేహమును సంకేతించెదరు. పది అనే
కటటికొనును. కనుక ఈ సంఖయిను మాతాపతరులుగా,
వ్యిహమునకు విషు్ణవు యొక్క దశావ పరవేతీ పరమేశవేరులుగా వేదగణితము
తారములు సోపనములుగా పనిచేసి నవ చెప్పుచుననిది. సమసతి సంఖయిలు ఈ రండు
మాసములయందు అమ్మవార్తతతి్వముతో సంఖయిల మధయి ఉండును. కనుక సమసతి
ప్రకృతిసవేరూపముగా దేహమును పందిన జీవులు పరవేతిపరమేశవేరుల సంతానముగా
పదప దశమమాసమునందు పురుష చెప్పబడును. దీనిని ఆధారముగా చేస్కొని
సవేరూపమైన ఆత్మను, ప్రజ్ఞను పంది ప్రతిజీవిక్, జంతువుకు, వృక్షమునకు,
జీవుడుగా జని్మంచును. ఈ పురుషసవే ఖనిజమునకు మర్యు మానవునకు ఒక
రూపమై మానవుడు దశావతారముగా ప్రత్యికమైన సంఖయి ఆధారముగా దేహము
జని్మంచెను. కనుకనే మానవుడు పది కటటికొనును. మానవునకు ఇవవేబడిన
అంగుళులతో జని్మంచును. దీనిని విర్ట్ సంఖయి పది. కనుక ఐదు ఇంద్రియములు,
పురుషునిగా వర్్ణంచెదరు. పురుషసూకతిము ఐదు కరే్మంద్రియములు ఇవవేబడినవి.
యందు వర్్ణంచబడినట్ల అత్యతిష్ఠత్ -(సశేషుం)
⑩ ం ం ం
లలితాసహస్రనామస్తో తా్రనికి మధురమ�ైన వ్యాఖ్యానం!
శ్రీమాత
-డా. స్భాషిణి
అుంబికానాదినిధనా అచుచులు 33 హలు్లలు ఉన్నియి. దీనిని
హరిబ్రహ్ముంద్రసేవితా 138 మహశవేర సమామానియము అంటారు.
దేవి మాతృతవేమునకు సవేరూపము. 'అ నుండి క్ష' 51 అక్షర్ల క్రమానిక్
చావు, పుటటికలు లేనిది. బ్రహ్మ, విషు్ణ, న్ర్యణ సమామానియమని పేరు.
మహంద్రులచే పూజంపబడినది. ఆమె అటిటి సమామానియ రూపణి న్ర్యణి.
మాతృతవేమునందు భౌతికశరీరము, మనస్సు, ఈ 51 అక్షర్ల ఉచాచురణవలన న్దం
వాకు్క (మహంద్రుడు), సూక్ష్మ రూపమైన ఉద్భవిస్తింది. అటిటి ఉచాఛారణ ప్రాణశక్తి
ఇచచు, మేధ, క్యలు కలవు. అంబిక న్దరూపణీ. సరవేసృష్టిలోని వస్తివు లనినింటిక్
సరవేదేవతా సమనవేయమూర్తి. కనుకనే న్మము అక్షర్లతో ఉననిది. సృష్టి మూలమైన
ఆమెకు మొదలు, చివరలేదు. అనినింటిక్ ఆమె న్మరూప వివర్జిత. దేవిని న్ర్యణి
కారణమైన ఆమె సరవేజగతుతి, యొక్క అందురు. ఆమె న్దము రూపములో
ఆది. నిషక్రమణములకు కారణమైనది. కూడా ఉననిది. న్మరూప ములు లేనిది
ఆమె అన్దినిధన. దేవతలలో ముఖ్యిలైన న్దము. దేవి నరముల స్పందనలో
హర్, బ్రహ్మందాదులు ఆమె సేవాతత్పరులే నుననిది కనుక న్ర్యణి అని అన్నిరు.
కనుక ఆమె “హర్బ్రహ్మందసేవిత”. దేవికృపవలన భకుతిలు న్దములో నరముల
నారాయణీ నాదరూపా స్పందన, న్దము వినగలరు. ప్రకాశ
నామరూప వివరిజితా 139 వంతమైన న్దపువెలుగును చూడగలరు.
మహశవేరుని ఢకా్కన్దం నుండి14 హ్ుంకారీ హ్మతీ హృద్్య
సూత్రాలు ఉద్భవించినవి. ఇందులో 9 హయోపాదేయవరిజితా 140
ం ం ం ⑪
దేవి హ్ం అనని బీజరూపములో అందర్ ర్జీవలోచనయనగా వైష్ణవీ శక్తి. అమ్మ రం
హృదయములలో ఉంటంది. ఏమీ కోరదు. అను అగిని బీజశక్తిచే సూచింప బడినది. శ్రీ
శక్తివంతమైనది హ్ం బీజము. అందు హర, సూకతిదేవతయే ర్జీవలోచన యనగా వైష్ణవీ
ఈం అనని మూడు అక్షరములు కలవు. ఇది శక్తి. ఆమెయే న్ర్యణీ దేవత. ఆమెయే
భువనేశవేర్ సవేరూపము. అనగా బ్రహ్మండము మనువు. కుబేర్ది ర్జ ర్జులు అర్చుంచిన
యొక్క సృష్టి, సి్థతి, లయలకు కారణము. పరదేవత. ఈమె అధకారసూచన న్మం
ఆమె సాక్షివలె ఉంటంది. బ్రహ్మము తన ర్జీ్ఞ. జ్్ఞనవంతులైన భకుతిలు తనలో క్ం
యందునని మాయ యందు కలి్పంచిన తన అనని శబ్దము వినగలరు. అందులోని 'ర' అను
వాయిపతియే సృష్టి. (తస్య వాచకః ప్రణవః) అక్షరము అగినివలె ప్రకాశవంత మైనది. ఆ
బ్రహ్మమునకు వాచకమే ప్రణవము. (ఓం) శక్తి కనుల దావేర్ ఎర్రని తామర పూవులవలె
దానినుండి ప్రథమముగా ఆవిర్భవించిన ప్రకాశంచును.
మాయయే హ్ం. తిర్గి సరవేసృష్టిని తనలోనే రుంజనీ రమణీ రస్్య
లయముచేయును కనుక ఆమె హ్మతి. ఈ రణతి్కుంకిణిమేఖలా 142
న్మంలో హ్మతి మంత్రం చెప్పబడింది. రణతి్కంక్ణులు అనగా మ్రోగుచునని
న్దము యొక్క భౌతికరూపమును హ్ం చిరుగంటలు. అనగా బీజ్క్షరముల ఉచాచు
అనని బీజ్క్షరముతో పలికెదరు. న్దము రణచే వచుచు చిరున్దము. ఈ న్దానిని
యందునని ప్రకాశవంతమైన శక్తి హ్ం అనని సృష్టించు బీజముల కూరే్ప వడాడాణముగా ఉనని
శబ్దములో నుననిది. దేవి హ్ం అనని శబ్ద తలి్ల. మంత్రమననముచే కలుగు మనో వికాసమే
రూపమున అందర్ హృదయాలలో దాగి న్మభావన. ఆ మంత్రోపసనలతో భాసించు
యుననిది. ధాయినరూపమున తన హృదయము ఆహ్లదకరమూర్తియే రమణి. ఇందలి రంజనీ
లోంచి వచేచు హ్ం అనని శబ్దము వినగలరు. మంత్రము రహసయిమైనది. దేవి అనుగ్రహముచే
రాజరాజారిచితా రాజీ భకుతిలు తమ హృదయము లోని హ్ం అనని
రమ్్య రాజీవలోచనా 141 శబ్దము విందురు. ఆ శబ్దము చిరుగంటల
దేవిని ధన్ధపతి అయిన కుబేరుడు సవవేడివలె ఉండును. అది వినని భకుతిలు
పూజంచును. దేవిక్ పద్మములవంటి కనునిలు చురుకుదనము, ఆనందము కలిగి తమ తోటి
గలవు. ర్జీవలోచనుడు అనగా విషు్ణవు. వార్తోఆనందము అనుభవింతురు. (సశేషుం)
⑫ ం ం ం
శ్రీ వాల్మీకి ర్మాయణ వైభవము
సందరకాండము
60
-డా. దుంపల అప్్పరావు
ం ం ం ⑬
పయనించగలదు. సమసతి యుదోధిపకరణ భావించి అక్షయకుమారుని ఎనిమిది
ములుగల ఆ రథమును అధరోహంచి గుఱ్ఱములను తన అరచేతి దెబ్బతో
అక్షయకుమారుడు సమరోతాసుహముతో ఆకాశమునందే చంపవేసెను. రథమును
వన ముఖదావేరముపై నునని హనుమంతుని నేలకూలెచును. అంతట అక్షయుడు అంత
జూచి వాడియైన మూడు బాణములను ర్క్షమున కేగెను. మారుతి వాని కాళ్ళను
ప్రయోగించి ఆ కపవరుని యుదధిమునకు పటటికుని గిరగిర్త్రిప్ప బలముగా నేల
కవివేంచెను. అతడు ప్రయోగించిన కేసి కొట్టిను. అంతట అక్షయుడు
బాణములు హనుమంతునిక్ ఎటిటి శ్రమను అస్వులు బాసెను. ఎర్రబార్న కనునిలతో
కలిగింపలేదు. వార్ ఇరువుర్ మధయి భీకర హనుమంతుడు ఆ వనముఖదావేరముపైక్
పోరు మొదలాయ్ను. చేర్, ప్రళయకాలమున జీవులప్రాణము
ఆ ఘోరయుదధిమును చూచి, లను గొనిపోవుటకు నిరీక్షించు మృతుయి
భూమి దద్దర్లె్లను. సూరుయిడు తాపమును దేవతవలె ఎదురు చూడసాగెను.
ప్రసర్ంపజేయుట మానెను. వాయువు అక్షయకుమారుని మరణవారతితో
నిలచిపోయ్ను. ఆకాశము ధవేనించెను. ర్క్షసర్జు ర్వణాస్రుడు కోపోద్రికుతిడై
సముద్రములు క్షోభంచెను. హను దేవేంద్రుడంతటి పర్క్రమశాలియగు
మంతుడు కోపోద్రికుతిడై తన నేత్రాగిని ఇంద్రజతుతిను యుదధిమునకు ఆదేశసూతి,
జ్వేలలచే అక్షయకుమారుని అతని “కుమార్! నీ అసత్రబలమును, శారీరకశక్తిని
బలమును, వాహనమును దహంచి వేసెను. ఎఱుగని వాడు ములో్లకములలోనూ లేడు.
అక్షయ కుమారుడు శరపరంపరలతో బాణ ఎనుబది వేలమంది క్ంకరులును, జంబు
వర్షము కుర్పంచెను. హనుమ వెంటనే మాలియు, వీరులైన అమాతయి పుత్రులు
ఆకాశమున కెగరగా అక్షయుడు వానిని ఏడుగురు, సేన్న్యకులు ఐదుగురును
వెంటాడెను. మిక్్కలి బలశాలియైన ఈ రణరంగమున విహతులైర్. నీ సోదరుడు
అక్షయకుమారుడు ఆర్త్ఱిన యోధుని అక్షయకుమారుడు హతు డయ్యిను. ఆ
వలె యుదధిమొనరుచుచున్నిడు. ఇతనిని వానరుని ప్రశసతిమైన బుది్దకౌశలమును,
చంపుటకు న్ మనస్ అంగీకర్ంచుట శారీరకబలమును, పర్ క్రమమును దృష్టిలో
లేదు. ఉపేక్షించినచో యుదధిమున ఇతని ఉంచుకుని తగినట్లగా విజృభంపుము.
పర్క్రమము అవధులు దాటను. కావున వజ్రాయుధము కూడా ఆ వానరునికడ
ఇతనిని సంహర్ంచుటయే ఉతతిమమని పనిచేయదు. ఈ వానరుని వేగము
⑭ ం ం ం
వాయువుకు లేదు. అతడు అగినితులుయిడు. జయింపవలెనో ఇంద్రజతుతినకు తెలియ
బ్రహ్మసత్రమును జ్ఞపతిక్ దెచుచుకొని వెళు్ళము. కుండెను. ఇంద్రజతుతిను పడ గొటటి
బాలుడవైన నినుని యుదధిమునకు పంపుట ఉపయము హనుమంతునిక్ తోచ
న్కు ఉచితముగా తోచుటలేదు. అయినను కుండెను. ఒకర్ని మరొకరు జయించుటకు
క్షాత్రధర్మము నను సర్ంచి ఇదియ్ అసాధుయిలుగా నుండిర్. ఇంద్రజతుతి,
యుకతిము. సమరు్థలైన యోధులుండగా హనుమంతుని బంధంచుటకు బ్రహ్మసత్ర
ర్జు సవేయముగా వెళు్ళట ర్జధర్మ మును సంధంచెను. ఆ అసత్రమునకు
విరుదధిము.” అనెను. కటటిబడినవాడై, ఆ కపసరుడు భూమిపై
అంతట ఇంద్రజతుతి హను పడిపోయ్ను. బ్రహ్మసత్రము నుండి
మంతుడునని ప్రదేశమునకు పోరుకై తప్పంచుకొనగలశక్తి తనకు ఉననిదని
వెడలెను. ఇంద్రజతుతినుగాంచి హను తెలిసియు అతడు బ్రహ్మదేవుని ఆజ్ఞను
మంతుడు సింహన్దమొనరుచుచూ శరసా వహంచెను. అంతట ర్క్షస్లు శత్రు
తన శరీరమును పెంచెను. ఇంద్రజతుతి సంహరకుడైన హనుమంతుని జనపన్ర
బాణములధాటిని వమొ్మనర్చు ఆకాశ త్రాళ్ళతో బంధంచిర్. వెంటనే బ్రహ్మసత్రము
మార్గమున సంచర్ంపసాగెను. మిక్్కలి అతనిని తన బంధము నుండి విముక్తి
వేగముగా యుద్ద మొనరుచుటలో సమరు్థలైన గావించెను. ఏలననగా తనచే బంధంప
వార్రువురును సకల ప్రాణులకు బడిన వానిని ఇతర సాధనములచే మరల
ఆశచురయిము గొలు్పనట్లగా మహయుదధిము బంధంచినచో బ్రహ్మసత్రము తన బంధముల
ఒనరుచుచుండిర్. హనుమంతుని ఎట్ల నుండి విడిచిపెటటిను. -సశేషుం
ం ం ం ⑮
తులామాసం - కావేరీస్నానం
తులామాసంలో కావేరీనదీసానినం వార్క్ హర్శచుంద్రుడి కోర్కను తెలియ
చేయడం చాలా పుణయికరమని చెప్పబడింది. జేశాడు. అప్పుడు వార్లో అగస్తియాడు ఇలా
కావేరీనదిక్ పుష్కర్లుకూడా గురుడు అన్నిడు.
తులార్శలో సంచర్ంచేటప్పుడే వసాతియి. “హర్శచుంద్రుని కోర్క హర్్షంచ
అయిత్ ప్రతి సంవతసురం కూడా తులా దగినదే. అయిత్, అతడు విశావేమిత్రుడిక్
మాసంలో కావేరీసానినం చేయాలని శాసత్రం అప్పుపడి పచిచువాడిగా తిరుగుతుననిప్పుడు
చెపుతోంది. దీనిని తులాకావేరీసానినంగా అడవిలో ఒకసార్ తపస్సులో మునిగి ఉనని
పలుసాతిరు. క్ందమమునిని చూశాడు. కానీ అప్పుడు
తులాపుర్ణం లేదా తులాకావేరీ అతడునని సి్థతిలో ఆ మునిక్ నమస్కర్ంచ
మాహత్మయాం అని పలువబడే అగినిపుర్ణం లేదు. అది తెలిసిన్, ఆ ముని కూడా అతడిని
లోని భాగంలో ఈ తులాకావేరీసానినఫలితం ఏమీ అనలేదు. అయిత్ ఋష్ని గౌరవించని
వివర్ంచబడింది. అగస్తియాడు హర్శచుంద్ర పపం హర్శచుంద్రుడిక్ అంటింది. అది
మహర్జుకు చెప్పన కావేరీ మాహతా్మయానిని తీర్త్ తప్ప ఆ మహర్జు అశవేమేధం చేయ
దలు్భయాడు అనే ముని ధర్మవర్మ అనే ర్జుకు డానిక్ అరుహుడు అవవేడు” అని.
చెప్పడం జర్గింది. అప్పుడు హర్శచుంద్రుడు ఆ పపనిక్
ఒకసార్ హర్శచుంద్ర మహర్జు ప్రాయశచుతతిం తెలుపమని ప్రాధేయపడగా
అశవేమేధయాగం చేయదలిచాడు. దాని అగసతియాముని ‘తులామాసంలో కావేరీనదిలో
గుర్ంచి కురుక్షేత్రంలో ఉనని శౌనకాదులను సానినం చేయడం వలన హర్శచుంద్రుడి
కలిశాడు. అదే సమయంలో అక్కడిక్ అనేక పపం తొలగిపోతుంద’ని మారో్గపదేశం
మంది మహరు్షలు వచాచురు. శౌనకుడు చేశాడు. అది విని హర్శచుంద్రుడు తులా
⑯ ం ం ం
కావేరీసానినం విశషటిత ఏమిటని అడుగగా వేయబోయింది. అప్పుడా కప్ప, “ఓ సర్పమా,
అగస్తియాడు ఆ మహర్జుకు తులాకావేరీ నీ పూరవేజన్మలు నీకు తెలియవుగాని, న్
సానినమాహతా్మయానిని వినిపంచాడు. పూరవేజన్మలు న్కు తెలుస్ను. నేనెందుకు
నిజ్నిక్ అగస్తియాని భారయి అయిన కప్పగా పుటాటినో, నువెవేందుకు పముగా
లోపముద్ర కావేరీనది అంశ. నదీరూపం పుటాటివో చెపుతాను విను” అని చెప్పడం
లోను, స్తత్రరూపంలోను కూడా కావేర్ మొదలు పెటిటింది.
ఉంటంది. స్తత్రరూపంలో లోపముద్రగా పూరవేం కాంచీపురంలో చదువుకునని
అగస్తియాని భారయిగా ఉంటంది. ఆమె ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు
బ్రహ్మ కుమారతి అయిన విషు్ణమాయ. పండితుడే అయిన్గాని, ఏ ఆచార్లను
కవేర మహర్్షక్ కుమారతిగా జని్మంచి, పటించేవాడు కాదు. ప్రతిదినం శ్రాదధి
ఆయనకు ముక్తిని కలుగజేసింది. అగస్తియాని భోజన్లకు భోకతిగా వెళ్్ళవాడు. అక్కడ
కమండలువులో జలరూపంలో నిలిచి, ఇచిచున దక్షిణను ఇతరులకు పంచకుండా
సహయిద్రిశ్రేణులో్ల బ్రహ్మగిర్వద్ద ఉసిర్చెటటి తనే తీస్కునేవాడు. అతడి పపలకు
రూపంలో వెలిసిన విషు్ణవును బ్రహ్మ ఫలితంగా ముసలితనంలో అతడు అనేక
అభషేక్ంచిన చోట ఆ అభషేకజలంతో రోగాలకు గుర్ అయాయిడు. అప్పుడతని
కలిసి నదిగా ప్రవహంచింది. కుమారుడు అతనిక్ ఉపదేశం చేశాడు.
తులాకావేరీ సానినం చేసి, ఆ పుణయి “తండ్రీ, భారయిపైన, పల్లలపైన పెంచు
ఫలంతోనే శంతనుడు యోజనగంధని కునని బంధానిని ఇప్పటికైన్ వదిలిపెటటి.
వివాహ మాడాడని, అలాగ్ అరుజినుడు ఈ బంధాలనీని కర్మవల్ల ఏర్పడినవే గాని
స్భద్రను వివాహ మాడాడని అగస్తియాడు నిజమైనవి కావు. నువేవేన్డు దానధర్్మలు
హర్శచుంద్రుడిక్ చెప్పడు. ఇంకా కావేరీ చేయలేదు. ఇప్పుడైన్ ఆ పని చేయి. గీతలో
సానిన మహమను వివర్ంచే అనేక కథలను ఒకశో్లకమైన్ చదువు.”
ఆయన చెప్పడు. అందులో ఒక కథ అతడు ఇలా చెపుతుండగానే యమ
మాత్రం ఇప్పుడు చెప్పుకుందాము. భటలు వచిచు తండ్రిని తీస్కొనిపోయారు.
పాము - కప్ప కథ: ఉతతిమమైన బ్రాహ్మణ జన్మ ఎతితి కూడా
పూరవేం కావేరీతీరంలో ఒకసార్ అతడు పపలు చేయడం వలన మహ
కారీతికపుర్ణపఠనం జరుగుతుననిప్పుడు రౌరవాదినరకాలలో అనేక వేల సంవతసు
ఒక కప్పను నీటిలో పము పటటికుని, తిని ర్లు యాతనలు అనుభవించాడు. ఆ
ం ం ం ⑰
తర్వేత మలంలో పురుగుగా, కాక్గా, నువువే వేటగాడిగా పుడతావు. అయిదవ
పందిగా, గ్రద్దగా, నక్కగా అనేక జన్మలు జన్మలో ఒక ఏనుగు తరమడంతో కారీతిక
పందిన తర్వేత న్లుగు జన్మలు కప్పగా సోమవారంన్డు కృష్్ణతీరంలో ఉసిర్చెటటి
జని్మంచాడు. క్ంద శవుని ముందు శవన్మం వింటూ
కప్ప తన పూరవేజన్మవృతాతింతం ఈ మరణించి, కైలాసానిక్ వెడతావు” అని
విధంగా వివర్ంచి, “ఇది కప్పగా న్ న్లుగవ పము గుర్ంచి చెప్పన వెంటనే ఆ కప్ప
జన్మ. పూరవేం ఎప్పుడో ఒక జన్మలో నేను దేహనిని విడిచిపెటిటింది. మరుక్షణం ఒక
కారీతిక మాహత్మయాం పుర్ణపఠనం చేసి, దివయిమైన రూపం ధర్ంచి, అప్పుడే వచిచున
సాలగ్రామదానం చేశాను. ఆ పుణయిఫలం ఒక దివయిమైన విమానంలో ఎక్్క సవేర్్గనిక్
వలన ఇప్పుడు న్కు పూరవేజన్మస్మమృతి వెళ్్ళపోయింది.
కలిగింది. అంత్కాదు, ప్రతిదినం ఈ నదిలో వినతుని కథ
సానినం చేసే బ్రాహ్మణుల కాళ్ళను తాక్ గోదావరీతీరంలో వినతుడనే విప్రుడు
నమస్క ర్స్తిన్నిను. అందువలన నేను ఈ జీవిసూతి ఉండేవాడు. అతడు వేదవిదయిను
సార్ సవేర్్గనిక్ వెడతాను. ఆ తర్వేత మళ్్ళ నేరుచుకున్ని, ఆచారవయివహర్లను పటించే
బ్రాహ్మణునిగా జని్మంచి, తులాకావేరీసానినం వాడు కాడు. పైగా ఇతరులలో తప్పులెనిని,
చేసి, విషు్ణలోకం పందుతాను” అంది. వాళ్ళని నిందించేవాడు.
తరువాత పము పూరవేజన్మలను ఇలా ఉండగా ఒక మహలయ పక్షంలో
చెప్పంది. కప్ప తన బ్రాహ్మణజన్మలో కారీతిక అమావాసయిన్డు వినతుడి ఇంటిక్ ఒక
పుర్ణం చెప్పనప్పుడు పము వింది. అతిథి భోజన్ర్థం వచాచుడు. అతడిని చూసి
అప్పుడు ఆ పము కాంచీపురంలో ఒక మండిపడిన వినతుడు ‘అమావాసయిన్డు
వైశుయిడిగా పుటిటింది. బ్రాహ్మణుడు చెప్పన పతృశ్రాదధిం పెటటికుండా ఇతరుల ఇళ్ళకు
కారీతికమాసదానఫలం విన్నిగాని, ఆ పసిని భోజనం కోసం ఎలా వసాతివు’ అని చివాట్ల
గొటటి వైశుయిడు చిలి్లగవవేకూడా దానం చేయ పెటాటిడు. అందు కతడు ‘న్ శక్తిమేరకు నేను
లేదు. పుణాయినినిచేచు దానఫలం వినికూడా హరణయిశ్రాదధిం ఇచుచుకున్నిను సావేమీ. కానీ
అతడు దానం చేయకపోవడం వలన ఇంటిలో న్కు వండుకొని తినడానిక్ ఏమీ
చాలా కాలం నరకంలో ఉండి పముగా లేక, భోజనం కోసం వచాచును’ అన్నిడు.
జని్మంచాడు. అయిన్ సరే, వినతుడు అతడిక్ భోజనం
“ఇక ర్బోయే అయిదు జన్మలో్లను పెటటికుండా తనే తిన్నిడు. ఆ పపం వలన
⑱ ం ం ం
అతడిక్ పతృదేవతల శాపం తగిలింది. ఆ కాల అరచునకోసం పూజ్ర్ వచాచుడు.
ర్త్రి అతని ఇంటిమీద దంగలు పడి ఉనని ఆయన పరుగెడుతునని వినతుడిని చూసి,
దంతా దోచుకున్నిరు. అంత్గాక, ఇంటిక్ అమ్మవార్ విగ్రహనిని పరీక్షగా చూసి, ఆమె
నిప్పు అంటించారు. ఆ ప్రమాదంలో అతని చెవులకమ్మలు పోయాయని గ్రహంచి,
భార్యిపల్లలు మరణించారు. వినతుడి వెంట పటాటిడు. వినతుడు
దుఃఖంతో, పశాచుతాతిపంతో వినతుడు ఆలయం చుటూటి మూడుసారు్ల పరుగు
ఊరు వదిలి తిరగడం మొదలు పెటాటిడు. పెటాటిడు. మొతాతినిక్ అరచుకుడు వినతుడిని
చివరకు బ్రహ్మశవేరమనే ఊరు చేర్డు. పటటికుని ఒక్క దెబ్బ వేశాడు. వినతుడు
అక్కడ కృష్ణ ఒడుడాన ఒక శవాలయం ఉంది. కూడా ప్రక్కనే ఉనని ఒక ర్యి తీస్కుని,
ఆన్డు కారీతిక సోమవారం. అప్పటిక్ కొనిని అరచుకుడి నెతితిమీద బలంగా మోదాడు. ఆ
న్ళు్ళగా సర్గా్గ తిండి తినని వినతుడు దెబ్బతో ‘శవ, శవ’ అని అంటూ అరచుకుడు
ఆ న్డు అక్కడేమైన్ ప్రసాదం దరుకు ప్రాణాలు వదిలాడు. వినతుడు అక్కడ
తుందేమో అనే ఆశతో ముఖ్నిక్ విబూది నుండి న్లుగడుగులు వేసి, అంతకనని
పూస్కుని, ఇతరులతో పట ప్రదక్షిణలు, ముందుకు సాగలేక అక్కడ ఉనని ఉసిర్చెటటి
పరు్ల దండాలు పెటిటి, ర్త్రంతా జ్గరణలో క్ంద కూలబడి ప్రాణాలు విడిచి పెటాటిడు.
కూరుచున్నిడు. పౌర్ణికుడు కారీతికమాస ఆ వినతుడే ముందుకథలోని పము.
వ్రతమాహతా్మయానిని వివర్స్తింటే, భార్యి కారీతికసోమవారంన్డు ఇషటిం లేక
పల్లలను తలుచుకొనిని కనీనిళు్ళ పెటటి పోయిన్ ఉపవాసం ఉండి, జ్గరణ చేసి,
కున్నిడు. చూసినవాళ్ళంతా అది అతని పుర్ణం విని, అమ్మవార్క్ నమస్కర్ంచి,
భక్తి పరవశయిమని పరబడాడారు. ర్త్రి గడిచి, గుడిచుటటి మూడు ప్రదక్షిణలు చేసిన
తెల్లవారుతుండగా, జనం నదీసానిన్నిక్ పుణాయినిక్, మరణకాలంలో శవన్మ
బయలుదేర్రు. ముందునుండి వినతుని స్మరణ వినని పుణాయినిక్ వినతుడి పపలనీని
దృష్టి అమ్మవార్క్ అలంకర్ంచిన నగలమీద ప్రక్షాళనమై పోయాయి. ఆ జన్మలో గొప్ప
ఉంది. జనం వెళ్ళగానే అతడు అమ్మవార్క్ కోసం ఒకసార్ సాలగ్రామదానం చేసిన
నమస్కర్ంచే నెపంతో లోపలకు వెళ్్ళ, ఫలితంగా, అరచుకుని చంపన పపంకూడా
ఆవిడ చెవులకునని వజ్రపు కమ్మలు తీస్కుని తుడిచి పెటటికొని పోయింది. అందువలన
పరుగు పెటాటిడు. అతడుకూడా అరచుకునితో బాట కైలాసం
అదే సమయానిక్ అక్కడిక్ ప్రాతః చేరుకున్నిడు.
ం ం ం ⑲
నేమ్ని సూరయానారాయణ
మహాభారతం
ఆదిపర్వం - చతుర్
థా శ్్సవం 6
⑳ ం ం ం
“నీకు ననుని భారయిగా చేస్కోవాలనే
కోర్క ఉంటే ననేనిమీ అడగకు. నేను ఏమి
చేసిన్ అడుడాచెప్పకు. న్ మనస్ ఎననిడు
నొప్పంచకు. అలాగైత్నే నేను నీకు భారయినై
నీ కోర్కలు తీరుసాతిను” అని చెప్పందామె.
శంతనునకు తండ్రి మాటలు గురుతికు
వచాచుయి. వెంటనే ఆమె నిబంధన ఒప్పు
కున్నిడు. ఆమెను వివాహం చేస్కున్నిడు.
ఆమె గంగాదేవి అనని విషయం ఆయనకు నేను గంగాదేవిని. మనం తొలిచూపులోనే
తెలియదు. వార్ కాపురం చాలా చక్కగా ఒకర్ని ఒకరం ప్రేమించుకున్నిము. బ్రహ్మ
సాగిపోతోంది. వాకు్క ఫలితంగా ఇక్కడ ఈ భూమి మీద
గంగా శంతనులకు వస్వులు ఒకర్ భార్యిభరతిలమైన్ము. మనకు బిడడాలుగా
వెంట ఒకరుగా కుమారులు జని్మంచారు. పుటిటినవారు అషటివస్వులు. వారు వశషటి
గంగ వారందర్నీ పుటిటిన వెంటనే నదిలో మహముని శాపమువలన న్ గర్భములో
పడవేసి వచేచుది. శంతనునకు మనస్సులో పుటిటి, అందులో ఏడుగురు వెంటనే తనువు
బాధగా ఉన్ని ఇచిచున మాట ప్రకారం చాలించారు. ఎనిమిదవ వాడైన ప్రభాస్డే
భారయిను ఏమీ అనలేకపోయాడు. అలా ఈ చిననివాడు. ఇతడు చిరకాలం జీవిసాతిడు.
ఏడుగురు కుమారులను గంగపలు కీర్తిమంతుడౌతాడు. ఇతనిక్ దేవవ్రతుడనే
చేసింది మహర్ణి. అషటిమవస్వు అయిన పేరు పెడుతున్నిను. కానీ గంగా పుత్రుడు
ప్రభాస్డు ఎనిమిదవ కొడుకుగా పుటాటిడు. కనుక గాంగ్యుడుగా ప్రసిదిధి చెందుతాడు”
ఈ సార్ కూడా ఆమె పుటిటిన అని చెప్పంది గంగాదేవి.
బిడడాను తీస్కొని బయలుదేర్ంది. అప్పుడు “గంగా వస్వులు దేవతలు కదా?
శంతనుడు అడుడాపడాడాడు. బిడడాను దూరం వార్ని ఎందుకు వశషటి మహర్్ష శపంచాడు?
చేస్కోవడానిక్ ఇషటిపడలేదు. “ఇచిచున మాట ఏడుగురు ఎందుకు వెంటనే చనిపోయారు?
తప్పవు కాబటిటి నేను వెళ్్ళపోతున్నిను. వార్లో ఎనిమిదవవాడైన ఈ బాలుడు
ఇంతకూ నేనెవరో నీకు తెలియదు కదా ఎందుకు ఎకు్కవకాలం భూమి మీద
ఇప్పడు చెపుతిన్నిను విను. పూరవే జన్మలో జీవిసాతిడు? వివరంగా చెప్పు” అని కోర్డు
నీవు మహభషుడు అనే మహర్జువు. శంతనుడు. -(ఇుంకా ఉుంది)
ం ం ం 21
డా. వంపటి రామనరసంహం
భాగవతము
చతుర్థ స్కంధకం
ధ్ తి
రు వుని వవంశవం - పృథుచక్రవర్ దేవి అంశతో ‘ఆర్చు’ పుటాటిరు. వార్రువురూ
దంపతులయాయిరు.
ధ్రువుని వంశంలో అంగుడనే ర్జు ఆ సమయంలో ప్రజలు ఆకలి
ఉండే వాడు. అతనిక్ దుషుటిడయిన వేను బాధతో పృథువు దగ్గరకు వెళ్్ళ మొర పెటటి
డనే కొడుకు పుటాటిడు. కున్నిరు. భూదేవి
వేనుడు పరమ దుర్్మ ధాన్యినిని, ఓషధులను
రు్గడు. తానే విషు్ణవునని బయటకు ఇవవేకుండా
తనకే పూజలు చేయా తన లోపలే దాచేస్
లని మునులను బాధంచ కుంటందని పృథువు
సా గా డు దే వ త ల ను గ్రహంచాడు. రథం
నిందించేవాడు. అది మీద బయలుదేర్డు.
భర్ంచలేక మునులు భూమి ఆవు రూపంలో
వేనుడిని సంహ ర్ంచారు. ప ర్ పో సా గి ం ది .
వేనుడి కుడిచేతి ధనుస్సు ఎకు్క పెటిటి
నుండి శ్రీమహ విషు్ణవు పృథువు భూదేవిని వెంబ
అంశంతో ‘పృథువు’ డించాడు. ఓషధులను,
ఎడమచేతి నుండి లక్ష్మీ పంటలను తిర్గి ఇవవే
22 ం ం ం
టానిక్ భూదేవి ఒప్పుకుంది. శ్రీమహవిషు్ణవుని శ్రీహర్పదాల మీద భక్తి
పృథువు, మనువుని దూడగా చేసి, ఎప్పుడూ ఉండేటట్లగా, న్ర్యణుని కీర్తి
తన చేతిలోక్ భూమి నుండి అవి ఓషధులను గాథలు ఎప్పుడూ వినేటట్లగా ఆత్మజ్్ఞన్నిని
పంటలను పలుగా పండాడు. తన వింటితో వరంగా అడిగాడు.
పరవేతాలను పడిపడిచేసి భూమండలానిని ఒకసార్ సనకుడు, సన్తనుడు,
పంటలు పండించటానిక్ అనుకూలంగా సనందుడు, సనతు్కమారుడు, పృథువు
చేసాడు. భూదేవిని తన కూతురుగా స్తవేక దగ్గరకు వచాచురు. వారు పృథువుతో -
ర్ంచాడు. అందుకనే భూమిని పృథివి “ఓర్జ్! ఈ శరీరం ఆత్మకు
అని అంటారు. జనపదాలు, పటటిణాలు, చెందదు. శరీరం మీద మమకారం వదిలి
దుర్్గలు, కొండపలె్లలు, బోయపలె్లలు మొద వైర్గయింతో ఉండాలి. ఆత్మసవేరూపమైన
లైన నివాస సా్థన్లు వచాచుయి. నిరు్గణ బ్రహ్మ మీద ధృడంగా అనురక్తి కలిగి
పృథువు సరసవేతీ నదితీర్న వంద ఉండాలి. దైవభకుతిలని పూజంచాలి. శ్రీహర్
అశవేమేధయాగాలు చేసాడు. (అశవేం = పుణయికథలు విన్లి. భక్తివలన దేహం మీద
అంటే ఇంద్రియాలు అని కఠోపనిషతుతి అభమానం తగి్గ పరబ్రహ్మం మీద అనురక్తి
చెబుతుంది. అశావేనిని పటటికుననివార్ని పెరుగుతుంది. ఏ ప్రాణిక్ కషటిం కలిగించ
జయించటం అంటే - ఇంద్రియాలని కోడదు. ఎవర్ని నిందించకోడదు.
పటటికునే మనస్సును, విషయవాసనలను, అహుంసయా పరమహుంస్య చర్యయా।
కోర్కలను జయించటం అని. ) స్మమృతా్య ముకుంద చరితాగ్్య సీధునా।।
ఇంద్రుడు అశావేనిని దంగింలించాడు. జ్్ఞన వైర్గాయిలు పెంచుకోవాలి.
పృథువు కొడుకు ఇంద్రుని జయించి ధనం, ఇంద్రియ విషయాల మీద ఆలోచన
అశావేనిని తిర్గి తెచాచుడు. (ఇంద్రియాలకు వదలాలి.
ర్జు - ఇంద్రుడు, అతను ఇంద్రియాలను తత్రాపి మోక్ష ఏవార్థ ఆత్యనితికతయేష్యతే।
తన ఆధీనంలో ఉంచుకుని చెడడాపనులు త్రైవర్గ్యోఽర్్థ యతో నిత్యుం కృతానతిభయ
చేయిసాతిడు పృథువు కొడుకు అంటే సంయతః।।
జ్్ఞనం. జ్్ఞనం వలన మనససునే ఇంద్రుడిని ధర్్మర్థకామ మోక్షాలలో మోక్షమే
జయించగలం.) అనినిటి కంటే గొప్పది. ఎందుకంటే మిగిలిన
అప్పుడు శ్రీహర్ ఇంద్రుడిని వెంట మూడూ యముని వల్ల నశంచేవే. మనస్సు,
బెటటికుని పృథువు దగ్గరకు వసాతిడు. పృథువు ఇంద్రియాలు అనే మొసళ్ళతో నిండిన
ం ం ం 23
ఈ సంసారమనే సముద్రానిని భగవంతుని చేసారు. శవుడు వార్క్ ప్రతయిక్షయామయాయిడు.
పదపదా్మలనే న్వగా చేస్కుని దాటాలి.” రుద్రగీత - యోగాదేశము:
ఈ విధంగా సనకాదులు పృథువుకు శంకరుడు ప్రాచేతస్లకు ఇలా బోధం
ఉపదేశంచగా, వారు చెప్పన విధంగా చాడు. “శ్రీహర్ని ఇలా స్తితించాలి.
సాధన చేసి పరమాత్మను చేరుకున్నిడు. న్ర్యణా! నీవు సంపూర్్ణనంద
ప్
్ర చేతసులు: సవేరూపుడవు. శాంతుడవు, విశావేనిక్
పృథువు మునిమనమడు ప్రాచీన మంచిని ఉపదేశంచేవాడివి, తన్్మత్రలకు,
బర్హు. అతనిక్ పదహరు మంది కొడుకులు ఇంద్రియాలకు నీవే ఆశ్రయం. విశవేమంతా
వారే ప్రాచేతస్లు. వారు న్రదుని దగ్గర నిండిన వాడవు, నిర్వేకారుడవు, సవేయంగా
ఉపదేశం పంది శవుని గుర్ంచి తపస్సు ప్రకాశం కలవాడివి, భూమి నీవే, లోకాలనీని
24 ం ం ం
నీవే, ఆకాశంనీవే, సృష్టికరతివు, పోష్ంచే డున్నిడు. పురంజనుడు తొమి్మది
వాడివి నీవే, సవేర్్గనిని, మోక్షానిని పంద దావేర్లునని పురంలోక్ ఒకసార్ వెళ్్ళడు.
టానిక్ నీవే సాధనం, నీవే బ్రహ్మవు, అగినివి, అక్కడ ఒక అందమైన స్తత్రని చూసి పెళ్్ళ
రుద్రుడివి, వాకు్కవి, అనినిదేహలలో ఉండే చేస్కున్నిడు. వార్క్ పదకొండు వందల
వాడివి, ఆత్మసవేరూపుడివి, లోపలా మంది పల్లలు పుటాటిరు. ఆమెకు పదిమంది
బయటా ఉండేవాడివి భకుతిలకు స్లభు భృతుయిలున్నిరు. ఐదుతలల పము వాళ్ళ
డవు, దుషుటిలకు దుర్లభుడివి. దగ్గరే ఉంది.
నీ మాయాశక్తి చేతనే సతతి్వరజసతిమో ఇంతలో వార్ మీదకు చండవేగుడు,
గుణాలు వరుసగా పుటాటియి. వాటి నుండి కాలకనయిక అనే వాళు్ళ దాడి చేసి పురంజనుని
మహత్తి, అహంకారం, పంచతన్్మత్రలు, సంహర్ంచారు. చనిపోయే టప్పుడు కూడా
ఆకాశం, గాలి, అగిని, నీరు, ఋషులు, పురంజనుడు దగ్గరే ఉననితన సేనిహతుడు
దేవతలు, భూతగణాలతో కూడిన విశవేం అవిజ్్ఞతుడిని పటిటించు కోకుండా తన
పుటిటింది.” ప్రియుర్లిని తలుచు కుంటూ ప్రాణాలు
శవుడు చెప్పన ఈ సోతిత్రం పేరు విడిచాడు.
‘యోగాదేశము’, ‘రుద్రగీత’. ఇది పఠంచిన పురంజనుడు జీవాత్మ. సేనిహతుడైన
వార్క్ ధర్్మర్థకామమోక్షాలు సిదిధిసాతియి. అవిజ్్ఞతుడు పరమాత్మ. తొమి్మది దావేర్
శ్రేయస్ మిహ నర్వేషుం లునని పురం శరీరం. భోగబుది్ద అతని భారయి.
జాఞానుం నిశ్రేయసుం పరమ్। మనోవృతుతిలే సంతానం. పది ఇంద్రియాలే
సుఖుం తరతి దుషపారుం పదిమంది భృతుయిలు. ప్రాణమే ఐదు
జాఞాననౌరవేయోసనార్ణవమ్।। తలల పము. పోయేటప్పుడు కూడా
“ ఈ లోకంలో అనినిటి కంటే జ్్ఞనమే దగ్గరునని పరమాత్మను మరచి భోగాలనే
పరమ శ్రేయస్సు. ఎవరైత్ ఈ జ్్ఞనం అనే తలుచుకుంటాడు జీవుడు. చనిపోత్
నౌకను ఆశ్రయి సాతిరో వారు చెడడావాసనలతో ప్రియుర్లిని తలుచుకోవటం వలన
నిండి ఉనని ఈ సంసారమనే సముద్రానిని తరువాతి జన్మలో పురంజనుడు స్తత్రగా
త్లికగా దాటగలరు.” అని బోధంచాడు. పుటాటిడు. జీవునిక్ ఇలా జన్మలు వసూతినే
పురంజనుడు: ఉంటాయి. పరమాత్మను ఆశ్రయించటం
పురంజనుడు భోగాల మీద ఆసక్తి వలన ఈ జననమరణ చక్రం నుండి విముక్తి
గలవాడు. అతనిక్ అవిజ్్ఞతుడనే సేనిహతు లభస్తింది. -(సశేషుం)
ం ం ం 25
న
మానవుని జన్మ తలి్లగర్భము నుండి చేయును. కనుక సమసతి జీవ ర్శులు
నవమాసములు గడిచిన పదప జరుగును. చంద్రకాంతులచే దేహనిర్్మణము
కనుక మొటటిమొదటి దీక్షా విధానము తలి్ల జరుపు చుండును. చంద్రునియందు ఉనని
గర్భము నుండి పందుదుము. వేదాంగ దేవతలను చంద్ర కాంతి దేవతలుగా, ర్త్రి
జ్యితిషయిము ప్రకారము మానవునిక్ ఒక దేవతలుగా ప్రపంచ ఆధాయితి్మకశాసత్రములు
మాసము చంద్రలోకములో ఉండువార్క్ చెప్పుచుననివి. మనభారతీయ సన్తన
ఒకరోజు. తలి్లగర్్భదానము, పండోత్పతితి, ధర్మము ప్రకారము చంద్రునియందు
జ్తకుని జనన నక్షత్రము చంద్రుని దేవతలను పతరుల దేవతలుగా వర్్ణంచెదరు.
అనుసర్ంచి జరుగును. చంద్రుని వేదములయందు పతృదేవతలుగా వర్్ణంచె
ప్రభావముచే సమసతి జీవర్శులు ర్త్రి దరు. వీర్ ప్రభావముచే వంశములు,
అను అనుభవమున చంద్రకాంతుల జ్తులు మొదలగు విభజన క్రమమున
దావేర్ గింజలు అంకుర్ంచుట, పండము జీవర్శులు తయారగుట, పర్ణామ
పండోత్పతితి క్రమమును అనుసర్ంచుట, క్రమమున జని్మంచుట జరుగును. కనుక
జంతు వుల యందు అండములు చాంద్రమాన కాలపటిటిక ప్రకారము చంద్రుని
ఉత్పతితి జరుగుట, తదావేర్ వృక్షములు, యందు ఉండుకాలమునకు, తలి్లగర్భము
జంతువులు, మనుషుయిలు పుటటిట జరు యందు కాలమునకు ఒక సంబంధముననిది.
గును. దీనిని భాగవతమున అండజములు, కనుక చంద్రుడిని భూమిక్ తలి్లగా, మేడమ్
పండజములు, మనుజులు అను మూడు బా్లవెట్సుకీ ఆమె గ్రంథము యందు శాస్తత్ర
విధములైన జన్మలుగా విభజంచిర్. ఇవికాక కర్ంచిర్.
ఖనిజములు, వృక్షములు భూగర్భము దీనిని వేదములయందు గోప్ర
యందు చంద్రకాంతులచే ర్త్రింబవళు్ళ, దక్షిణగా చెప్పుచున్నిరు. దూడచుటటి
క్రమమును, కాలమును, అనుభవించి గోవు తిరుగునట్ల, భూమియను దూడ
ర్తులను, వృక్షములను జని్మంప చుటటి తలి్ల అను చంద్రుడు పర్భ్రమణము
26 ం ం ం
చేయును. దీని వలన మాసములు పుటటిను,
పక్షములు ఏర్పడును. ఈ ప్రభావముచేత
అండజములలో, పండములలో ద్రవయిము,
ద్రవపదార్థము ఏర్పడుట జరుగుచుననిది.
దీనినే జలములకు చంద్రునిక్గల సంబం
ధముగా వర్్ణంచుచున్నిరు. కనుక ప్రతి
అమావాసయిక్, పౌర్ణమిక్ సముద్రము
యొక్క కెరటాగమనము చంద్రకాంతిపై
ఆధార పడియుననిది. ఈ సూత్రమును
ఆధారముగా అండజముల యందు
జలములు ఏర్పడుట, పండజముల యందు చేరు టకు ప్రతయిక్ష ప్రతిరూపముగా
కూడా మొటటిమొదటిగా జలములు అందించబడినది. ఇటిటి నవర్త్రి దీక్షను
ఏర్పడుట, అదేవిధముగా భూమి యందు సాధకులు, యోగులు సంవతసురమునకు
కూడా మొటటిమొదట సముద్రములు న్లుగుసారు్ల చేయుదురు. వాటిని చైత్ర
ఏర్పడి, తరువాత భూమి ఏర్పడుట మాసమున వసంత నవర్త్రులుగా, ఆష్ఢ
జర్గినది. కనుక మానవుని జననము మాసమున వార్హ నవర్త్రులుగా,
చంద్రకాంతిచే జరుగుచుననిదని ధృవీకరణ ఆశ్వేజమాసమున శారద నవర్త్రులుగా
చేయబడినది. ఈ సూత్రము ప్రకారము మర్యు శ్రావణమాసమున శాయిమల
తలి్లగర్భము యందు గడిపన తొమి్మది నవర్త్రులుగా చేయుదురు. ఈ న్లుగు
మాసములు చాంద్రమాన దశ ప్రకారము విధములైన నవర్త్రులు జీవులకు మనస్సు,
నవర్త్రులతో సమానము. కనుక మొటటి బుదిధి, చితతిము మర్యు అహంకారమును
మొదటి నవర్త్రుల దీక్ష మనము తలి్ల సంస్కర్ంపచేసి పర్ణామక్రమమున
గర్భములో జరుపుకుందుము. జని్మంచిన జీవులను ప్రయాణింప జేయును. ఈ
మొటటిమొదటి క్షణము తలి్లపదములు సంవతసురము విశేషముగా చంద్రమాన
చూచుచూ జని్మంచెదము. కనుక తలి్ల ప్రకారము అధకమాసము ఏర్పడినది.
మొటటిమొదట దైవముగా అందించబడినది. కనుక నిజ ఆశ్వేయుజము, అధక
శ్రీమాత దీక్షా విధానము తలి్లతో ఆశ్వేయుజమను రండు మాసములు
ప్రారంభమగును. ఇటిటి మాత, జగన్్మతను ఏర్పడినవి. కాని శాసత్రముల ప్రకారము
ం ం ం 27
నిజ ఆశ్వేయుజము యందు వైదిక
ధర్మప్రకారము నవర్త్రి ఉతసువములను
ఆలయములలో జర్పంచెదరు. కాని
సాధకులకు ఈ రండు మాసములు అంత
ర్యిగము, బహర్యిగముగా పని చేయును.
అధకమాసము యందు దేవీ భాగవత
పర్యణ చేయవలెను. కాని అది నవ
ర్త్రి దీక్షగా పర్గణింపబడదు. కనుక
నిజ అశ్వేజమాసము యందే నవర్త్రి దీక్ష
చేయవలెను. ఇది ఒక క్రమము.
వివిధ గురువుల సాంప్రదాయము
ప్రకారము ఒకొ్కక్క విధమైన దీక్షా పెటిటి, తొమి్మది రోజులు బ్రహ్మచరయిము
విధానములు ప్రసాదింపబడును. ఈ సంప్ర పటించి, మాటయందు, ఆలోచనయందు,
దాయాత్మకమైన అరచున వలన జీవునకు భావన యందు నియంత్రణ తెచుచుకొని తలి్ల
నవర్త్రుల యందు నవబంధములు పదపద్మములకు శ్రీసూకతివిధానమున
తొలగి నవీన ఆధాయితి్మక జీవనము గాని, దుర్్గసూకతి విధానమున గాని,
ప్రారంభమగును. కుంకుమారచునతో తలి్ల రండు పదముల
ప్రస్తిత పర్సి్థతులను అనుసర్ంచి ఈ బొటకనువేళు్ళ మీదుగా కుంకు మారచున
అరచున విధానము చేయుటకు సౌలభయిము చేసి, కొంచెము నీరు అభషేక్ంచి మీ
లేనిచో ఇంటియందు ఈశానయి ప్రదేశమున శరస్సుపై జలు్లకుననిచో పై యజ్ఞఫలితము
శుభ్రపరచి ఒక కలశమున ఏర్్పట చేస్ మీకు లభంచును.
కొని అందు బియయిముతోగాని, నీరుతో ఇటిటి శ్రీమాత ఈ సంవతసురము
గాని నింప ప్రతి దినము షోడశ ఉప అందర్క్ ఆమె అపర అనుగ్రహమును
చారములతో అమ్మవార్ని లఘువుగా అందించి ఆయువును, ఆరోగయిమును
అర్చుంచి, సాయంత్రకాలమున చంద్రో అందించుగాక!
దయమున లలితాసహస్రపర్యణము ఓం శ్రీమాత్రే నమః
చేసి, ఖడ్గమాల పఠనముచేసి, మనము ఓం దుర్్గయై నమః
నితయిముచేయు భోజనమును ప్రసాదముగా ఓం శ్రీ లలితాయై నమః r
28 ం ం ం
ఇ.కె. వాణి
సింసారబింధము
ఎట్లు తొలగును?
సంసారబంధము ఎట్ల తొలగును? విషు్ణవు సరవేము నందును, ఆత్మగా
ఈ ప్రశని అనినిటికన్ని ఉతతిమము. ఆత్మ ఉననివాడు. సృష్టియందలి వైభవమెల్ల
నెర్గినవారు మెచుచునది. ఆ ప్రశని పుటటిటయే వానిదే, సరవే జీవుల లోను “నేను” అను
అనిని శుభములకు కారణము. వినతగినవి ప్రజ్ఞగా ఉననివాడు. అటిటి ఈశవేరుడే సేవింప
పదుల, వేలకొలది విషయములు ఉననివి తగినవాడు, వర్్ణంపతగినవాడు, భావింప
గాని, వానిలో ఇది ముఖయిము, అనినిటి కన్ని తగినవాడు, వాని కథలే వినతగినవి.
గొప్పది. అమృతతతి్వమును పంద గోర్నవారు అటిటి
ఇండు్ల, వాక్ండు్ల కటటికొని, అందు ఈశవేరునే సేవింపవలెను.
కాపురము ఉండు గృహస్తిలగు మానవులు సాంఖయియోగము అను సాధన
ఆత్మతతతి్వము ఎరుగు లేరు. స్తత్రలతోటి మార్గము జనులకు శుభమును ఇచుచును.
సౌఖయిములలోను, నిద్రపోవలెను అను ఆసక్తి దానివలన ఆచర్ంచుటయందు నిష్ఠ
తోను ర్త్రివేళలు గడిచిపోవు చుండును. కలుగును. దానివలన అంతయికాలము
కుటంబము కొరకై కషటిపడ వలెనను బుదిధితో నందు(మనస్సు అంతర్ంచు కాలము
పగటివేళలు గడచిపోవు చుండును. తన నందు) శ్రీహర్ ధాయినము చేయగలుగుట
పశుసంపద, భారయి, సంతానము, బంధు సాధయిపడును. అట్ల సాధయిపడుటయే
వులు, తన శరీరము మొదలైన అనినియూ జన్మకు ఫలము.
తమకు సతయిము అను భ్ంతితో కాపు చక్కని నిర్మలమైన భావన కల
రములు చేసి, చివరకు వయిర్థముగా చని వారు పర్శ్లించి నిరు్గణ బ్రహ్మమును
పోవుదురు. అట్ల చచిచుపోవుచున్ని సాటి ఆశ్రయించి, చేయతగినవి, చేయతగనివి
మానవులను చూచుచూ కూడా కాల అగు వానిని తెలుస్కొందురు. తమ
సవేభావమును గ్రహంపలేకున్నిరు. మనస్సులలో య్ల్లవేళలయందును విషు్ణవు
ం ం ం 29
యొక్క కళ్యిణగుణములు ధాయినము ముకందమాల
చేయుచుందురు. భాగవతము వినుట వలన
విషు్ణవును సేవింపవలెనని బుదిధి కలుగును. జిహ్వే కీర్తయ కేశవం మురరపుం
మోక్షము కోర్న వార్క్ మోక్షము లభం
చేతో భజ శ్రీధరం
చును. జన్మము, మృతుయివు మొదలగు
భయములు ఎల్లను తొలగి పోవును. ప్ణిదవేందవే సమరచు యాచ్యాతకథాః
వాస్దేవుని న్మములను వర్్ణంచు శ్రోత్రదవేయ తవేం శృణు।
కథలను వినుటయే యోగులకు అందరకు కృష్ం లోకయ లోచనదవేయ హరే
ఉతతిమమైన వ్రతము. ర్గచచుంఘ్రి యుగామాలయం
విషు్ణవును తెలియలేక ఎనోని ఏండు్ల జిఘ్ర ఘ్రాణ ముక్ందప్దతులసం
తన ఇంటిలో తాను మతుతిలోపడి పరల మూర్ధన్ నమ్ధోక్షజమ్।।
చుండు వెర్రివాడు ముక్తిక్ ఎట్లపోగలడు?
అటిటివాడు సంసారము అను బంధమునుండి
తొలగిపోలేడు. ఆ హర్న్మసంస్మరణము ఓ న్లుకా, కేశవుని కీర్తించు.
ఒక ముహూరతికాలము చేసిన చాలును. ఓ మనసాసు, మరర్పువును భజంచు.
అదియే ముక్తిని ప్రసాదించును. ఇది ఓ జంటచేతులార్, శ్రీధరుని అర్చుంచండి.
సతయిము. ఓ చెవులజంటా, అచుయితుని కథలు విను
కనుక భాగవతమును పఠంచుట, ఓ జంటకనునిలార్, కృషు్ణని చూడండి
భాగవతోతతిముల కథలను వినుట, హర్ ఓ రండు పదములార్, హర్ ఇంటిక్
న్మ స్మరణము చేయుట అను వాటివలన నడవండి.
సంసారబంధము తొలగిపోవును అనుటలో ఓ ముకా్క, ముకుందుని పదములవద్ద
సందేహము లేదు. నునని తులస్తదళ్నిని వాసన చూడు
ఓ తలా, అధోక్షజునుక్ నమస్కర్ంచు.
(మ్స్టర్ ఇ.కె.గారి భాగవత రహస్య
ప్రకాశము నుండి సేకరిుంచినది.) -కలశేఖర ఆళ్వేర్
30 ం ం ం
నవి, న్క్నవి, సారము తీయబడినవి, దూష్త
ఋతుధ్వజుడు అననిము, పృషటిమాంసము, వృథా మాంసము,
వరజినీయ మాంసము, లవణము వీటిని
-అనంతలక్ష్మి ఎప్పుడూ తినర్దు. దినములు నిలవ ఉంచిన,
కేవలము ఉదరము నింపుకొనుటకు పచిన అననిము విడువవలెను. రుబి్బన పండి,
మోహభోగములతో కలగలిసిన పదార్థములు. శాకములు, చెరకు, పలు ఇవి చెడినచో
మాంసమును ప్రస్తితించర్దు. ప్రాతః భుజంప ర్దు. మాంసము చెడిననూ, నిలువ
కాలము, సాయంకాలము అతిథులను పూజం ఉననినూ విడువవలెను.
చిన తరువాతనే భుజంచవలెను. మాటా్లడ సూరోయిదయమందు, అసతిమయకాల
కుండా త్రు్ప లేదా ఉతతిరముఖముగా మందు శయనింపకూడదు. సానినమైన
కూరుచుని దంతధావనము చేయవలెను. వర్జి తరువాత నిద్రించకూడదు. అనయి మనస్్కడై
తములైన కాష్ఠములను దంతధావనమునకు నిద్రించర్దు. కూరుచుని నిద్రించ ర్దు.
ఉపయోగించర్దు. ఉతతిర, పశచుమ దికు్కల శయయిపైన, భూమిమీద కూరొచును నప్పుడు
తలపెటిటి పరుండర్దు. త్రు్ప, దక్షిణ “హ” అనర్దు. మీద ఉతతిరీ యము లేకుండా
దికు్కల శరముంచి నిద్రించవలెను. దుర్గంధ ఏకవసత్రముతో భోజనము చేయర్దు.
పూర్త జలమునందు, ర్త్రికాలమందు ఎదుట కూరుచునని వార్క్ పెటటి కుండా తను
సానినము చేయర్దు. కేవలము సూరయిచంద్ర భుజంపర్దు. మాటా్లడుత్ భోజనము
గ్రహణ కాలమందు మాత్రమే ర్త్రులు చేయుట నిష్దధిము. ప్రాతఃసాయం కాలము
శరఃసానినము చేయవలెను. సానిన్నంతరము లందు విధానము అనుసర్ంచి సానినము
వసత్రముతోగాని, చేతితోగాని శరీరమును చేసి భోజనము చేయవలెను. బుదిధి మంతు
రుదు్దట నిషేధము. తడి కేశములు, తడివసత్ర డగు పురుషుడు దేవపూజ, అతిథి పూజ,
ములు దులపర్దు. సానినము చేయక గంధా అగిని కారయిము, గురుజనులకు ప్రణా మము
దులు ధర్ంప ర్దు. ఎరుపు రంగు, నలుపు చేయుట తప్పక చేయవలెను. ఆచమనము
రంగు వసత్రములుగాని, భూషణములు గాని చేసి భోజన్దులు సమీకర్ంచవలెను. నురగ
ధర్ంచ కూడదు. అధకముగా కూడా ధర్ంచ లేని, చెడు వాసనలేని నిర్మలమైన జలములు
ర్దు. అంచులేని, జీర్ణమైన, చినిగిన వసత్ర గ్రహంచి త్రు్పముఖముగ, ఉతతిర ముఖముగ
ములు సరవేదా వరజినీయములు. కేశములు, కాని కూరొచుని ఆచమించవలెను.
కీటకములతో గూడినవి, శునకము చూసి -(సశేషం)
ం ం ం 31
డా. కండపి నాగేశవేరరావు
32 ం పా ం ం
5. నక్సువామిక 30 : శ్తాకాలము సూచన : దీర్ఘకాలపు జలుబుతో
చలిగాలి వలన పడిశము. ర్త్రిపూట ఒక బాధపడుతుననివారు ఉంటే అటిటివార్క్ శరీర
ముకు్కలో దిబ్బడవేయుట, మలబదధికము, తతతి్వమును గమనించి లోతుగ పనిచేయు
చలి. దుప్పటి ఏ మాత్రము తొలగిన్ చలి సారూపౌయిషధములు ఇవావేలి.
ఓరుచుకోలేడు. అదేవిధంగా మందు పట్నీసుని కూడా
6. మెరు్కసాల్ 30 : నీరులాంటి అవసర్నిని బటిటి పెంచుకోవాలి. ఇక్కడ
స్రావము, ముకు్క, గొంతు పుండు్ల అయి చెప్పన 6, 30 అనేవి జలుబు ప్రాథమికదశలో
నట్లంటంది. తర్వేత స్రావము చిక్క ఉననిప్పుడుగాని, లేదా తకు్కవసా్థయిలో
బడుతుంది. వెచచుని గదిలో ఉద్రేకము, కాని ఉననిప్పుడు గాని మాత్రమే పని చేసాతియి.
చలి భర్ంచలేడు. కొది్దగా తీవ్రంగా జలుబు లక్షణాలు ఉంటే,
7. ఎలియం సిపా 6, 30 : ముకు్కలో 200 పట్నీసు వేయాలి. అంతకనని ఎకు్కవ
నుండి, కండ్లనుండి నీరు వంటి స్రావము. పట్నీసుని వాడ వలసి వసేతి మాత్రం తప్పక
ముకు్క మంట, తలనొప్ప, తుము్మలు, వైదుయిలను సంప్రదించాలి. ఈ విషయం
చలిగాలి పీలిచునపుడు దగు్గ. మేము మా వాయిసాలలో ఇచేచు ప్రతి వాయిధక్,
8. ఆర్సునికం ఆల్ం 6, 30: దాని నివారణకు సూచించే మందులకు
ముకు్కలో నుండి పలచుని స్రావము వచుచు కూడా వర్తిస్తిందని గమనించగలరు. U
చుననినూ ముకు్క దిబ్బడ వేసినట్లండుట,
తుము్మలు, స్రావము తగిలినచోట మంట మిహిర చందాదారులక్ విజ్ఞపి్త
పుటిటి పుండు అగుట నిసాత్రణ ఉంటాయి. మీ చిరునామ్ మ్రతే వంటనే తెలియ
9. ఫెర్ంఫాస్ 6x : ఇది ప్రథమ జేయగలరు. మీ పేరు, చందా వివరాలతో
దశలో ఇసేతి మంచిది. క్రొత్త చిరునామ్ను 9849658360 చరవ్ణి
సం ఖయాక్ వ్టసుప్ చేయండి.
10. కాలీమూరు 6X : ఫెరంఫాస్
లేదా ఈ క్ంది చిరునామ్క్ ఉత్తరందావేరా
తర్వేత ఇవవేదగినది. స్రావము చిక్కగ తెలియజేయండి.
తెల్లని రంగులో వెడలును. న్లుక తెల్లగను,
సంప్దక్డు, మిహిర,
బూడిద వర్ణములోను ఉంటంది. మిహిర పబ్్లకేషన్సు,
11. శంబుకస్ 30 : చినని పల్లలకు 30-1-211/9, ప్త జైలు రోడుడు,
మంచిది. ముకు్క పూర్తిగా దిబ్బడవేసి డాబాగారెడున్సు,
ఊపర్ ఆడదు. విశాఖపట్నం 530 020
ం పా ం ం 33
పుస్త కపరిచయం
మనికి మిన్కి
(శ్
రీ ఆదిభట
్ల నారాయణదాసుగారి అచ్చతెనుగు ఆయుర్వేద గ
రీ రంథము)
34 ం పా ం ం
ముదిగొండ గోపలర్వుగారు ఒక గ్రంథానిని
ప్రచుర్ంచి కీర్తిశేషు లైన్రు. కాని మని్క
మిను్కలో విషయ ప్రసాతివన అపురూపం.
ఒక సార్ చూచి తీరవలసిందే!!!
ఈ కుదురులో కుదురుకునని కొనిని
అచచుతెలుగు పదాలు :
వెలియూపర్ = ఉచాచు్వసము,
డిగి్గపడ = అగినిరూపము,
ఆనంజుడు = గో మాంసము,
ఉస్రు = ఆయురవు,
ప్రభుతవేం విర్ళం ఇవవేక పోవడం మన మడత = వలి,
దౌర్్భగయిం. ఆదిభట్ల న్ర్యణదాస్ చిలుమునో్ఫగొటటిటకై =
అముద్రిత గ్రంథ ప్రచురణ కమిటీ వారు విష్పహర ణమునకై,
తక్్కన గ్రంథానిని ప్రచుర్ంచ లేక పోయారు. వడలిలోనిబియయి = మాంసము,
ఈ వాయిసకరతి ఆదిభట్ల న్ర్యణ అంట = తవేకు్క,
దాస్ అముద్రిత గ్రంథ ప్రచురణ సంఘం బుయయికామలు = గుహయిము,
వార్కోసమై విజయనగరంలో వాకబు చేసి, వేక్-కాక = జవేరము,
ఆ సంఘానిక్ చెందిన వారు హైదర్ తల గడుగు = అభయింగము,
బాదులో నున్నిరని తెలిసి, అనేక విధాలుగా మందర్ = వైదుయిడు,
వార్ని కలవడానిక్ ప్రయతనిం చేశారు. పుల్లతీగె = సోమలత,
లాభం కలుగలేదు. అసలు గ్రంథపు వ్రాతప్రతి కొర్రలు = ప్రియంగువులు,
ఎక్కడ వుందో ? లేదో ? తెలియదు. సైదము = గోధుమ పషటిము,
మని్క లేక మనిక్ అనగా జీవనం. ఇటా్ల ఎనోని ఉన్నియి.
మిను్క లేక మినుకు అనగా వేదము. మని్క
మిను్క అనగా ఆయురేవేదం. (ఆుంధ్రవాచసపాత్య నిఘుంటుకరతిల
వేదములు - ఆయురేవేద మను తుండ్రి గారు కూరిచిన సూర్యనారాయణీయ
విషయంపై కొనిని వాయిసాలు ఇదివరలో మనే అచచి తెలుగు నిఘుంటువు కూడా
పత్రికలలో ప్రచుర్ంపబడాడాయి. కీ.శే. శ్రీ లభుంచుట లేదు.)
ం పా ం ం 35
శ్రీనివ్స్
36 ం పా ం ం
కూడా నేను ర్లేదు.” వాటిని ఆచర్ంచాలో, వాటి ఫలితాలేమిట
ఈ విధంగా ఆయన స్మారు నలభై వివర్సాతిడు. వాటిలో ఒంటిపూట భోజనం,
శో్లకాలలో తను చేసిన పుణయికార్యిలను రండు దిన్లకు, మూడు దిన్లకు ఒకసార్
వివర్సాతిడు. వాటిలో విశవేజతుతి యాగాలు, భుజంచడం, ఇంకా న్లుగు, అయిదు,
అశవేమేధాలు, జ్యితిషోటిమాలు, అగిని ఆరు, ఏడు, ఎనిమిది ఇలా పక్షం దిన్లకు
షోటిమాలు, అతిర్త్రాలు వంటి యాగాలు, ఒకసార్ భుజంచడం, నెల కొకసార్ తినడం
సకల తీర్్థలలో, క్షేత్రాలలో సానిన్లు, వరకు వర్్ణసాతిడు. అయిత్ నెలకు మించి
దాన్లు, హమాలయశఖర్లపై తపస్సు, ఉపవాసవ్రతం చేయకూడదని నిషేధం
గోదాన, భూదాన, అశవేదాన, హసితిదాన, చెపుతాడు. ప్రతి ఉపవాసనియమం కనీసం
స్వర్ణదాన, కన్యిదాన, వసాత్రభూషణాది ఏడాదిపట ఆచర్ంచాలి.
దాన్లు, బ్రహ్మచరయి, అహంసాది వ్రతాలు కేవలం ఉపవాసనియమం మాత్రమే
ఇవనీని ఉన్నియి. అయిత్ ఇవనీని ఆయన పటిసేతి సర్పోదు. దానితోపట ఇతర
ఒకే జన్మలో చేసినవిగా మనం భావించ నియమాలు కొనిని ఉన్నియి. వాటిని కూడా
కూడదు. కొనిని వందల జన్మలలో ఈ పుణయి పటిసేతినే ఉపవాసఫలం దకు్కతుంది. ‘ఈ
కార్యిలనినిటిని ఆయన చేశారు. చివరగా విధంగా ఆచర్ంచినవాడు హంసలు పూనిచున
ఎంతో దీక్షతో అనశనవ్రతానిని అంటే విమానంలో సవేర్్గనిక్ జేరుకుంటాడు.
ఉపవాసవ్రతానిని ఆచర్ంచారు. ఆయన అక్కడ వందలవేల సంవతసుర్లు, కోటా్లది
చేసిన ఆ వ్రతానిక్ సంతోష్ంచిన వేయిమంది సంవతసుర్లు నివసిసాతిడు. అనేకమంది
బ్రాహ్మణులు “గౌతమా, నీకు బ్రహ్మలోకం అపసురసలు అతనితో ఉంటారు.’ ఈ ఫలం
సిదిధించింది. నువువే అక్కడకు వెళు్ళ” అని అతడిక్ వస్తింది. అయిత్ మిగిలిన నియ
ఆశ్రవేదించారు. ఆ ఉపవాసఫలంగానే మాలు కూడా పటించినప్పుడు మాత్రమే.
గౌతముడు బ్రహ్మలోకానిక్ వెళ్్ళడు. ఆ ఇతరనియమాలలో రండుపూటలా
విషయమే బ్రహ్మదేవునిక్ చెప్పడు. బ్రహ్మ అగినికారయిం చేయడం ముఖయింగా చెప్ప
ఎంతో సంతోష్ంచి, ఆ మునిని యథావిధగా బడింది. అంటే నితాయిగినిహోత్రుడు అవవేడం.
సత్కర్ంచాడు. ఆ తర్వేత సతయివ్రతం, అహంస, అనసూయ
ఈ విధంగా ఉపవాసవ్రతఫలం తవేం, ధర్మనిష్ఠ మొదలైనవి పటించడం.
ఎంత గొప్పదో చెప్పన తర్వేత భీషు్మడు అంటే దాని అర్థం ఉపవాసవ్రతం చాలా
ఉపవాసాలు ఎనినిరకాలో, ఏ రకంగా ఉతతిమమైన ఫలితాలను ఇచిచున్, ఆ ఫలం
ం పా ం ం 37
పందాలంటే మనం ధార్్మకమైన జీవితం ఫాలు్గణంలో ఒంటిపూట భోజనం
గడపలి. అయిత్ అటవంటి జీవితం చేసేవాడు స్తత్రలకు ప్రియమైనవాడు అవు
మనకు సాధయిం కాదని మనం ఉపవాసవ్రతం తాడు. వాళు్ళ అతనిక్ వశుయిలవుతారు.
మానేయనక్కరే్లదు. ఈ వ్రతం చేసూతినే, ఆ నియమంతో చైత్రంలో ఏకభుకతింగా
లక్షణాలను అలవరచుకోవడానిక్ ప్రయ గడిపేవాడు బంగారం, రతానిలు, ముతాయిలతో
తినించ వచుచును. అలర్రే గొప్ప కుటంబంలో జని్మసాతిడు.
భీషు్మడు వర్్ణంచిన ఉపవాసవ్రతాలలో జత్ంద్రియులై ఎవరు వైశాఖమాసానిని
కొనిని ఇక్కడ ఇవవేబడుతున్నియి: ఏకభుకతింగా గడుపుతారో, వాళు్ళ స్తత్రలైన్,
ఓ కుంతీపుత్రుడా, పుషయిమాసంలో పురుషులైన్ వాళ్ళ దాయాదులమధయి గొప్ప
ఎవరు భక్తితో ఒంటిపూట భోజనం చేసాతిడో, వాళ్ళవుతారు.
అతడు అదృషటివంతుడు, అందగాడు, కీర్తి జేయిష్ఠమాసానిని ఒంటిపూటభోజనంతో
మంతుడు అవుతాడు. గడిపేవాళు్ళ స్తత్ర అయిన్, పురుషుడైన్, అంతు
మాఘమాసంలో నియమంతో ఏక లేని శ్రేష్ఠమైన సంపదను పందుతారు.
భుకతింతో గడిపేవాడు ధనవంతులకులంలో అలసతవేములేనివాడై ఆష్ఢమాస
పుటిటి తోటివాళ్ళమధయి గొప్పవా డవుతాడు. మున ఏకభుకతిము చేసినచో ఎకు్కవగా ధన
38 ం పా ం ం
ధానయిములు, పుత్రసంతతి కలిగిన వాడగును. చినవాడై సంవతసురంపట న్లుగవ
నియమవంతుడై శ్రావణమాసంలో పూట మాత్రం భోజనం చేసాతిడో అతడు
ఒంటిపూటభోజనం చేసేతి, ఎక్కడో అక్కడ వాజపేయయజ్ఞం చేసిన ఫలితానిని పందు
అభష్కుతిడై, వంశానిని వర్ధిల్లజేసాతిడు. తాడు. ముపె్్ఫవేల సంవతసుర్లు సవేర్గ
భాద్రపదమాసంలో ఒంటిపూట లోకంలో ఆనందిసాతిడు.
ఆహరం తీస్కునే మానవుడు అనేకమైన ఓ ర్జ్, న్లుగు దిన్ల కొకసార్
గోవులు కలిగినవాడై, సి్థరమైన, అధకమైన భోజనం చేసూతి సంవతసురం గడిపనవాడు
సంపదను పందుతాడు. గవామయమనే యజ్ఞఫలానిని పందుతాడు.
అదేవిధంగా ఆశవేయుజంలో ఏక ఓ ర్జ్, సంవతసురమంతా పది
భుకుతిడై కాలం గడిపేవాడు పవిత్రుడై, అనేక హనుదిన్లకు ఒకసార్ భోజనం చేయాలి.
మైన వాహన్లు, అధకసంతానం గలవాడు అలాంటివాడిక్ ఆరునెలల ఉపవాసఫలం
అవుతాడు. దకు్కతుందని మహర్్ష అంగిరస్డు
కార్తికమాసంలో ఒకే భోజనం చేసే చెప్పడు. అతడు అరువదివేల ఏళ్ళపట
మానవుడు శూరుడు, అనేకమంది భారయిలు సవేర్గంలో ఉంటాడు.
గలవాడు, కీర్తిమంతుడు అవుతాడు. ర్జ్, నెల కొకసార్ మంచినీళు్ళ
మార్గశ్ర్షంలో ఏకభుకతిం చేసూతి నెల త్రాగుత్ సంవతసురంపట ఉపవాసం
మొతతిం గడిపలి. బ్రాహ్మణులకు భక్తితో ఉంటే, ఆ మానవునిక్ విశవేజత్ యాగం
భోజనం పెటాటిలి. అలాంటివాడు వాయిధుల చేసిన ఫలం వస్తింది.
నుండి, పపలనుండి విముకుతిడవుతాడు. నాస్తి వేద్త్ పరుం శసత్ుం
ఏ మానవుడు పూర్తిగా ఏడాదిపట నాస్తి మ్తృసమో గురుః
ఒంటిపూట భోజనంతో ఉంటాడో, అటిటి న ధరా్మత్ పరమో లాభ-
వాడు అతిర్త్రయాగం చేసిన ఫలితానిని సతిపో నానశనాత్ పరమ్
పందుతాడు. ముపె్్ఫవేల సంవతసుర్లు వేదానిని మించిన శాసత్రం లేదు.
సవేర్గంలో విర్జలు్లతాడు. ఆ పుణయిం పూర్తి తలి్లవంటి గురువు లేదు. ధర్్మనినిమించిన
కాగానే మళ్్ళ ఇక్కడకు వచిచు గొప్పతన్నిని గొప్ప లాభం లేదు. ఉపవాసానిని మించిన
పందుతాడు. తపస్సు లేదు.
ఎవడు అహంసను పటిస్తి, నితయిము బ్రాహ్మణేభ్యః పరుం నాస్తి
సతయిమే పలుకుత్, ఇంద్రియాలను జయిం పావనుం దివి చేహ చ
ం పా ం ం 39
ఉపవాసైసతిథా తుల్యుం యజ్ఞం, ధాయినం, ధర్మం వంటి వాటిలో
తపఃకర్మ న విద్యతే మునిగి ఋష్ జీవనం గడిపేవార్క్ చెప్ప
బ్రాహ్మణులకనని మించిన పవన బడినవి. సంసార జీవితంలో ఉననివారు
మైనది సవేర్గంలో గాని, ఇక్కడ గాని లేదు. వీలైత్ అప్పుడప్పుడు దీరో్ఘపవాసాలను ఆచ
ఉపవాసాలతో సమానమైన తపస్సు లేదు. ర్ంచవచుచును గాని, ఏళ్ళతరబడి ఆచ
ఉపోష్య విధివదేదేవా ర్ంచ కూడదు. ఆయురేవేదం శశరుతివు
స్త్దివుం ప్రతిపేదిర్ ఉపవాసాలకు మంచిది అని చెబుతుంది.
ఋషయశచి పరాుం స్దిధి అంటే చలికాలం. మాఘ ఫాలు్గణాలు.
ముపవాసైరవాప్నివన్ అయిత్ మనకు ఈ మధయి శశరంలోనే
విధననుసర్ంచి ఉపవాసము చేసి ఎండలు వచేచుస్తి న్నియి కనుక మనం
దేవతలు సవేర్్గనిని పందారు. ఋషులు కారీతిక మార్గశ్ర్్షలు ఎంచుకుంటే మంచిది.
కూడా ఉపవాసములదావేర్నే పరమమైన అందుకేనేమో మనకు కారీతికమాసంలో
సిదిధిని పందారు. సోమవారం, పౌర్ణమి ఉపవాసాలు నిరే్దశంచ
ఈ విధంగా భీషు్మడు ధర్మర్జుకు బడాడాయి. ఆ మాసంలో చాలా మంది ఏక
ఉపవాసవ్రతం గుర్ంచి వివర్ంచాడు. భుకతిం కూడా చేసాతిరు.
ఆయురేవేదంకూడా ఆమదోష్నిని అలాగ్ ఈ వ్రతాలను మనం మన
పోగొటటికోవడానిక్ ఉపవాసం చేయాలని శారీరకమైన ఆరోగాయినిని, వయస్సును
అంటంది. ఆమమంటే తిననిది అరగక దృష్టిలో పెటటికుని ఆచర్ంచాలి. పల్లలకు,
పోవడం. అయిత్ ఆయురేవేదం దీర్ఘమైన వృదుధిలకు, గర్్భణులకు, బాలింతలకు,
ఉపవాసాలను నిరే్దశంచలేదు. అలాగ్ వాత, అన్రోగయింతో ఉననివార్క్ ఉపవాసం
పతతి, కఫ తతాతి్వలవాళ్ళకు అవసరమైత్ నిషేధంచబడింది.
పూర్తి అభోజనం కాకుండా వార్ తతతి్వంబటిటి శరీరమ్ద్యుం ఖలు ధర్మస్ధనమ్
పళు్ళ, పళ్ళరసం, నీరు వంటివి తీస్కోవచుచు అననిది గురుతించుకోవలసిన వాకయిం. శరీరం
నని అంటంది. ఇంకా ఉపవాసం విరమిం ఉంటేనే కదా ఏ ధర్మకారయిమైన్ చేయగలం.
చాకా ఒకేసార్ పూర్తి భోజనం చేయకుండా అదే లేకపోత్ అసలు చేయడానికే ఏమీ
ముందు గంజ త్రాగాలని చెపుతుంది. ఉండదు. కనుక దానిని దృష్టిలో ఉంచుకుని
భీషు్మడు చెప్పన దీరో్ఘపవాసవ్రతాలు ఎవరైన్ ఉపవాసవ్రతాలను చేపటాటిలి.
అందరూ చేయదగినవి కావు. తపస్సు,
40 ం పా ం ం
వంటంట విజ్
ఞా నం
ఇందిర
ం ం ం 41
అల్ం, శంఠి వాడకం: అల్ం టీ చేసే విధానం:
భోజన్నిక్ ముందు చినని అల్లం సననిగా తర్గిన అల్లం ముక్కలు -
ముక్కను ఒక ఉప్పుర్యితో కలిప నమిలి చినని చెంచాతో
తింటే ఆకలి పెరుగుతుంది. తగినంత టీ పడి, ఒక కప్పుకు 1
బాలింతలకు అజీర్తి నివారణకు, చెంచా చొప్పున,
ఒళు్ళ గటిటిపడడంకోసం మొదటిముద్ద నీళు్ల - 3 కప్పులు
శంఠపడితో పెడతారు. త్నె - 1 చినని చెంచాతో
అజీర్తిగా ఉననిప్పుడు శంఠపడితో నిమ్మ రసం - 1 చినని చెంచాతో
అననిం తింటే అజీర్తి తగు్గతుంది. పలు - చినని కప్పుతో
త్నెతో కలిప అల్లం రసం తాగిసేతి
దగు్గ, ఆయాసం తగి్గపోతాయి.
నీరులి్ల రసంతో కలిప అల్లం రసం
తాగిత్ వాంతులు నిలిచిపోతాయి.
జవేరం ఉననిప్పుడుమాత్రం అల్లం
వాడర్దు.
విరేచన్లవుతుననిప్పుడు శంఠపడి
చాలా మంచిది. ముందుగా మూడు కప్పుల నీటిలో
కీళ్ళనొప్పులకు శంఠ పడి రోజూ అల్లం ముక్కలను వేసి మర్గించాలి. నీరు
తింటే వాపు తగి్గ కీళు్ళ వంగుతాయి. బాగా మర్గాక అందులో పలు, త్నె, టీ
అల్లం మురబా్బ సేవించడం వల్ల పడి వేయాలి. తకు్కవవేడిమీద 3-4
అజీర్తి తగు్గతుంది. నిమిష్లపట మర్గించాలి. తరువాత
నితయిము అల్లం రసములో కొది్దగా నిమ్మరసం కలపలి.
నిమ్మరసం, త్నె చేర్చు 1-2 చినని చెంచాలు అల్లం టీ త్రాగడం వలన రోగనిరోధక
ఉదయం పరగడుపున తీస్కుంటంటే శక్తి పెరుగుతుంది. వర్్షకాలంలో వచేచు
ఆరోగాయినిక్ చాలా మేలు చేస్తింది. అంటవాయిధులను ఇది నిరోధస్తింది.
వెలు్లలి్ల వాడేవారు అల్లం, వెలు్లలి్ల మిర్యాలు, అల్లం ముక్కలు వేసి
ముద్దను అనేకమైన వంటలో్ల వాడతారు. పెటేటి అల్లంచారుకూడా శరీర్నిక్ ఎంతో
రుచిక్, ఆరోగాయినిక్ కూడా ఇది మంచిది. మేలు చేస్తింది. k
42 ం ం ం
కందాళ సూరయానారాయణ
44 ం ద ం ం
అబ్దుల్ రజాక్
46 ం స ం ం
డా. ఇవటూర శ్రీనివ్సరావు
అర్హత - అధకారిం
అధికారిణమాశాస్తీ ఫలసిద్ధిరి్వశేషతః। మార్గమంటే, తపస్సు చేయడానిక్ అడవిక్
ఉపాయా దేశకాలాద్యః సనతీ్యసిమాన్ సహకారిణః।। వెళ్్ళడు. అతని దృఢసంకలా్పనిక్ దేవతలే
వివేకచూడామణిలో జగదు్గరువు విస్తిబోయారు. న్రదుడు సవేయంగా వచిచు
శంకర్చారుయిలవారు చెప్పన మాట ఇది. దావేదశాక్షరీ మంత్రానిని ఉపదేశంచాడు. నది
ఆధాయితి్మకసాధన గుర్ంచి చెప్పన విషయ ఒడుడాన చెటటిక్ంద కూరొచుని వారం రోజులు
మైన్, లౌక్క ప్రసంగంలోను దీనిని మనం మంత్ర సాధన చేశాడు. విషు్ణవు ప్రతయిక్ష
అనవేయం చేస్కోవచుచును. మయాయిడు. అతుయిననితమైన ధ్రువపదానిని
అధికారిణమాశాస్తీ ఫలసిద్ధిరి్వశేషతః ప్రసాదించాడు. దీనిలో ధ్రువుడు చేసిన
– అంటే సాధన సిది్దంచడమనేది ముఖయింగా తపస్సుకనని అతని సంకల్పము, అతనిగల
ఆ సాధకుని అరహుత మీద ఆధార పడి అరహుత్ ముఖయింగా పర్గణింప బడాడాయి.
ఉంటంది. అరహుతలేని వాడు ఎంత సాధన కేవలము ఆధాయితి్మకవిషయాలలోనే
చేసిన్ ఫలించదు. దేశము, కాలము వంటి కాదు, ఏ విషయంలోనైన్ సరే, అరహుత లేక
ఉపయాలు సాధనక్ సహకారులే కాని, పోత్ వార్క్ ఫలసిదిధి లేదనే ఉదాహరణలు
ముఖ్యింశాలు కావు. అరుహుడైన వాడు సాధన పుర్ణేతిహసాలో్ల చాలానే కనిపసాతియి.
చేసేతి, ఎక్కడ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఏ అశవేతా్థమ విషయమే తీస్కుంటే,
పదధితిలో చేశాడు అనే విష యాలు గౌణమే ద్రోణుడు కొడుకనని ప్రేమతో అశవేతా్థమక్
అవుతాయి. అందుకే కదా ఐదేళ్ల బాలుడైన చాలా అసాత్రలనే ఇచాచుడు. కానీ బ్రహ్మశరో
ధ్రువుడు చేసిన తపస్సు ఫలించింది. న్మకాసాత్రనిని మాత్రం ప్రయోగోపసంహర
తండ్రి ఒడిలోంచి గెంటి వేయబడడా పూరవేకంగా అరుజినుడిక్ ఉపదేశంచాడే
ధ్రువుడు తలి్ల దగ్గరకు పరుగెతాతిడు. వాస్ కాని, అశవేతా్థమక్ ఉపదేశంచలేదు. ఎందు
దేవుడు తప్ప ఇంకెవవేరు మనక్ సాయం కంటే ఆ అసాత్రనిని పందే అరహుత అతనిక్
చేయలేరు అందామె. అంత్, ఆ వాస్ లేదు కనుక. అయిన్ అశవేతా్థమ పోరు
దేవుడిని ప్రసననిం చేస్కోవాలంటే తపసేసు పెటటిడంతో ప్రయోగించడం నేర్్పడు గాని
ం స ం ం 47
ఉపసంహర్ంచడం నేర్పలేదు. ఉపసంహ కుంటే మాత్రం, దంగ వచాచుడని అరచి
ర్ంచడం తెలియకుండా అసాత్రనిని ప్రయో దెబ్బలు తినని గాడిదలా ఉంటంది.
గించ కూడదని నియమం. అయిత్ మహ ఒక యజమాని వద్ద గాడిద, కుక్క
భారత యుదధిం అయిపోయిన తర్వేత ఉన్నియి. ఒకసార్ కుక్కక్ యజమానిమీద
పండవ వంశం లేకుండా పోవాలని సంక కోపం వచిచు, దంగ వచిచున్ అరవకుండా
లి్పంచి అశవేతా్థమ ఆ అసాత్రనిని ప్రయో గించనే మెదలకుండా ఉంది. పపం గాడిద సావేమి
ప్రయోగించాడు. ఆ విధంగా తన అనరహుతని భక్తితో అర్చింది. కాని, ర్త్రివేళ కుక్క
మరో సార్ చాటకున్నిడు కూడా. అర్సేతి దంగ్మో అనుకుంటారు కాని,
అరహుతకలిగిన వయిక్తి తను కోరు గాడిద అర్సేతి నిద్రాభంగం చేసిందనే అను
కుననిది సాధంచడానిక్ సాధన సంపతితిని కుంటారు కదా ఎవరైన్. ఆ యజమాని
కూరుచుకోవడమనేది, తగిన దేశ కాలాలని కూడా అలాగ్ భావించి, పపం గాడిదని
నిర్ణయించుకోవడమనేది అతనిక్ ఫలసిదిధిని న్లుగు దెబ్బలు వేశాడు. మనకు తగని పని
నిశచుయం చేసాతియి. అయిత్ అరహుత ఉన్ని చేయడం వలన ఫలసిదిధి లభంచదనడానిక్
గాని, ప్రయతనిము, సాధన లేకపోత్ ఆ ఇదక ఉదాహరణ.
అరహుత ప్రయోజనరహతమే అవుతుంది. ఈ కాలంలో కూడా పల్లవాడి అభ
అందుకని శంకరులు తర్వేత శో్లకాలలో రుచి, సామర్థయాం గుర్ంచి ఆలోచించకుండా
అరహుతగల సాధకునిక్ అవసరమైన సాధన అతను ఫలాన్ చదువులు చదవాలని తలి్ల
సంపతితి గుర్ంచి ప్రసాతివిసాతిరు. లౌక్కమైన దండ్రులు మూర్ంగా ఆలోచిసేతి, ఫలసిదిధి
విషయాలో్ల కూడా ఈ అరహుత, అధకారము ఉండదు. అతుయితతిమమైన శక్షణ సంస్థలు
అనేవి అవసరమని అనుకున్నిం కదా. కాని, దీర్ఘకాలపు ప్రణాళ్కలు కాని సహయ
దానిగుర్ంచి చూదా్దం. కారులైన ఉపయాలే అవుతాయి గాని,
లోకంలో ప్రతివయిక్తిక్ అతనిక్ తగిన ఫలసిదిధి చేకూరేచు అధకార్నిని మాత్రం
పని ఉంటంది. అతని సామర్థయాం బటిటి అది ఇవవేవు. చివరకు పల్లవాడు అపజయానిని
నిర్ణయమవుతుంది. ఆ పని చేయడంవల్ల పందడమే మిగులుతుంది. అందుకని,
అతనిక్ ప్రయోజనం ఉంటంది. ఇతరులక్ శంకర్చారుయిలవార్ మాటలోని మర్్మనిని
కూడా కొంత ప్రయోజనకరంగా ఉంటంది. గ్రహసేతి, కుటంబానిక్, సమాజ్నిక్ కూడా
అయిత్, పులిని చూసి నక్క వాత పెటటి మేలు కలుగుతుంది.
కుననిట్ల మనది కాని పని చేదా్దమని అను *(ఆకాశవాణి, విజయవాడ సౌజన్యుంతో)*
48 ం స ం ం
డా. కోలవను్న మలయవ్సని
ం స ం ం 49
ఈ మాటల వలన స్మిత్ర ఎంతటి అయోధయి అంది భావగంభీరంగా.
స్గుణవతియో స్పషటిమవుతోంది. లోకంలో అసలు స్మిత్ర’ అనే పేరుకే
సాధారణంగా తలు్లలు మూడు విధాలుగా విశేషమైన అర్థం ఉంది. ‘మిత్రుడు’
ఉంటారు. తమ పల్లలకు మేలు జర గాలి. అంటే మితము నుండి కాపడిన వాడు
వాళు్ళ వృదిధిలోక్ ర్వాలి అని అర్థం. ఈ లోకంలోని స్ఖ్లు
అనుకొనే వాళు్ళ ఒక తరగతిక్ చెందిన చాలా తకు్కవ. పర్మితాలు. కాని
వారు. కౌసలయి ఆ కోవక్ చెందిన తలి్ల. తన మనిష్ వాటికీ ఆశపడుత్ ఉంటాడు.
కుమారుడైన శ్రీర్ముడు ర్జు కావాలని, కాని జ్్ఞనవంతుర్లయిన తలి్ల లౌక్క
అతని పటాటిభషేకం వైభవోపేతంగా జరగా స్ఖ్లకంటే, పరలోకస్ఖ్లతో శాశవేత
లనీ ఆమె మనసార్ కోరుకుంది. మైన ఆనందానిని పందేటట్లగా పల్లలను
మరో పదధితిక్ చెందిన తలు్లలు ఇత ప్రోతసు హస్తింది. అలాంటి మార్గంలో తన
రులకు హని కలిగించి అయిన్ తమ పల్లలు సంతాన్నిని నడిపసోతింది. కనుకనే ‘స్మిత్ర’
అభవృదిధిలోక్ ర్వాలని కోరుకునే తలు్లలు. సార్థక న్మధేయుర్లయింది. ర్మునితో
కైక ఈ విధమైన ఆలోచన్ ధోరణి గల తలి్ల. కలసి ఉండమని ప్రేరణ ఇచేచు తలి్ల స్మిత్ర.
ర్ముని పటాటిభషేకం భంగమైన్ సరే తన అడవికా? నువెవేందుకు అనలేదు ఆ తలి్ల.
కొడుకు మహర్జు కావాలని, ఆ కారయి బయలు దేర్ వెళు్ల అంది. పైగా శో్లకం చెప్ప
సాధన కోసం కైక తీవ్రమైన ప్రయతనిం చేసి ధైర్యినినిచిచుంది. జ్్ఞనవంతుర్లయిన ఆ
సాధంచింది. తలి్ల మాటలు మహనీయమైనవి. అసలు
ఇక మూడో పదధితిక్ చెందిన తలు్లలు ర్మాయణంలో ర్మతతాతి్వనిని ఎర్గిన
- తమ సంతానం కేవలం లౌక్కమయిన స్తత్ర మూరుతిలలో స్మిత్ర ప్రథముర్లు. ఈ
స్ఖ్లకు మాత్రమే పర్మితంకాక ధర్మ శో్లకంలో ఆమె శ్రీర్మ తతాతి్వనిని కూడా
బద్దమైన జీవనం సాగించి పరమాత్మను నిగూఢంగా వయికతిపర్చింది.
చేరుకోవాలని వాంఛంచేవారు. స్మిత్ర ర్మావతారపరంగా ఈ శో్లకానిక్
ఈ ఉతతిమగుణగణయి. అందువలనే తన అర్థం-
పుత్రుణి్ణ ర్మసేవలో జీవనం సఫలం చేస్ రాముం దశరథుం విదిధి -
కోమని, ధర్మబదధింగా నడుచుకోమనీ ప్రేమ ర్ముడిని విషు్ణవుగా తెలుస్కో.
పూరవేకంగా బోధంచింది. అడవి అని భయ దశరథుడు అంటే గరుత్మంతుడు
పడకు స్తతార్ములతో కలసి ఉంటే అడవే రథముగా గలవాడు అని అర్థం. కాగా -
50 ం స ం ం
గరుడవాహనుడైన విషు్ణవుగా ర్ముణి్ణ శ్రీమంతం చేసే శ్రీమంతుడు. కీర్తిక్ కీర్తిని
తెలుస్కో. ప్రసాదించ గల కీర్తిమంతుడు. క్షమను
జనకాత్మజాుం మ్ుం విదిధి - క్షమించగల క్షమాశ్లి. దేవతలకు దేవ
స్తతాదేవిని లక్ష్మీదేవిగా తెలుస్కో. తులుయిడు. ప్రాణికోటిక్ ముఖయి ప్రాణ
మా అంటే లక్ష్మీదేవి, స్తత లక్ష్మీదేవి అవతారం. సవేరూపుడు. అలాంటి ర్ముణి్ణ గుర్ంచి
అటవుం అయోధ్యుం విదిధి - దిగులు పడడం అవివేకం. ర్జయిలక్ష్మి,
అడవిని వైకుంఠనగరముగా తెలుస్కో మహలక్ష్మి, స్తతాలక్ష్మి - ఈ ముగు్గర్తో
- అయోధయి అంటే దేవతల పుర్ అని అర్థం. కూడుకుని తవేరలోనే ర్ముడు పటాటిభ
ర్ముడు విషు్ణవని, స్తత లక్ష్మీదేవి షేకం చేస్కుంటాడు. నేను నిజం చెపుతి
అని, అడవి వైకుంఠ పురమనీ తెలుస్కోమని న్నిను నము్మ. తవేరలో ర్ముడు వన వాసం
లక్ష్మణునిక్ స్మిత్ర బోధంచింది. పూర్తి చేస్కుని నీ పదాలకు మొకు్క
తన పుత్రునికే కాక కౌసలయికు కూడా తాడు. ఇప్పటి నీ కనీనిళు్ళ తవేరలో ఆనంద
స్మిత్ర ర్మతతాతి్వనిని వివర్ంచి ఆమె బాష్్పలుగా మారుతాయి” అంటూ
శోకానిని అనునయించింది. స్మిత్ర తన వాకాచుతురయింతో పలిక్న
“అకా్క! ర్ముడంటే ఎవ రను పలుకులు అందర్నీ సేద తీరుసాతియి.
కుంటన్నివు? సూరుయినిక్ వెలుగు నియయి అలాంటి మంచిమాటలు కల మాత
గల సూరుయిడు. అగినిక్ దీపతి నియయిగల స్మిత్ర.
అగిని పుత్రుడు. ప్రభువులకు ప్రభువు. శ్రీని
ం స ం ం 51
ఎమ. కృషణపదయమన
52 ం స ం ం
జ్యాతిరవేజా్ఞనం
ం ం ం 53
పుషయిం-- న్ర్యణుడు వసేతి మలిము్లచి అని పలువబడుతాను.
మాఘం-- మాధవుడు ఈ పేరు్ల సరే, కాని, ఇతర మాసాలకు
ఫాలు్గణం-- గోవిందుడు ఉననిట్ల న్కు అధదేవత ఎవరు లేరు. ఈ
అవి విని, ‘బావుంది’ అననిట్ల తల ఋషులు పపం అందరు దేవతల వద్దకు
పంక్ంచి, ‘మరీ సమసయి ఏమిటి?’ అననిట్ల ననుని తీస్కొని వెళ్్ళ, న్కు అధదేవతగా
నొసలు చిటి్లంచాడు వాస్దేవుడు. ఉండమని ప్రార్్థంచారు, కాని, నిలకడ
అప్పుడు వశషు్ఠడు ముందుకు వచిచు, లేని, శుభకార్యిలకు పనిక్ర్ని న్కు అధ
“సావేమీ, ఇంతవరకు బాగానే ఉంది. అయిత్ దేవతగా ఉండడానిక్ ఏ దేవత కూడ అంగీ
సౌరమాన్నిని, చాంద్రమాన్నిని సమనవేయ కర్ంచలేదు. కనుక ననుని ఉదధి ర్ంచి, న్కొక
పరచడానిక్ అధకమాసానిని ప్రవేశపెటాటిము. దేవతను ఏర్్పట చేయమని మిము్మలనే
దానిక్ మలమాసమని పేరు. అది అధకంగా శరణు కోర్లని మీ వద్దకు వచాచుము.”
గాని, క్షయంగా గాని ఉంటంది. అధకంగా మలమాసం బాధవినని న్ర్యణ
ఉననిప్పుడు ‘మర్ న్కు అధదేవత ఎవరు?’ పురుషోతతిముడు కర్గిపోయి, చిఱునవువే
అని ప్రశనించింది. తనుకూడా మాతో నవివే, “ఓ మలమాసమా, ఇంత మాత్రానికే
వచిచుంది. ఆ తర్వేత జర్గినది మలమాసమే కనీనిరు పెటటికోవడ మెందుకు? ఇక నుండి
చెపుతుంది” అని, అందర్కనని వెనుక నక్్క నీ అధదేవతగా పురుషోతతిమన్మంతో నేనే
ఉనని మలమాసానిని ముందుకు తోశాడు. ఉంటాను. నువువే శుభకార్యిలకు పనిక్
సననిని గొంతుతో మలమాసం ఇలా ర్క పోయిన్, ఆత్మవికాస కారయిక్రమాలకు
విననివించుకుంది. “సావేమీ, ఋష్వరుయిలు పనిక్ వసాతివు. నీ మాసంలో చేసే అనిని
చెప్పనట్ల సౌరచాంద్రమాన్లను సమ దాన్లు, ధర్్మలు, యజ్్ఞలు, యాగాలు,
నవేయ పరచడానిక్ ననుని సృష్టించారు. సతా్కర్యిలు ఇతరమాసాలలో కనని ఎక్కవ
పందమి్మది సంవతసుర్లలో ఏడుసారు్ల ఫలితానిని ఇసాతియి. తపస్సుకు, దీక్షకు నినుని
నేను అధకమాసంగా ప్రతయిక్షమవుతాను. మించిన మాసం ఉండదు స్మా” అని
ఆ తర్వేత క్షయమాసంగా 141 సంవతసు వరదానం చేశాఢు.
ర్లకు లేదా 19 సంవతసుర్లకు వసాతిను. ఆవిధంగా మలమాసం పురుషోతతిమ
క్షయమాసానిక్ ముందు అధకమాసంగా మాసమయియింది.
వసేతి ననుని అధకమాస మనే పలుసాతిరు. కాని ఈ 2020 శారవేర్ సంవతసురంలో
క్షయమాసానిక్ తర్వేత అధకమాసంగా ఆశ్వేయుజమాసం అధకంగా వచిచుంది.
54 ం ం ం
అంటే సెపెటింబరు 18 వ త్దీనుండి అకోటిబరు సౌరమానం అంటే సూరుయిని గమనం బటిటి
16 వరకు ఉండే కాలం అధక ఆశ్వేయుజం లెక్్కంచేది. చాంద్రమానం అంటే చంద్రుడి
అవుతుంది. అది పురుషోతతిమమాసం. ఈ గమనం బటిటి లెక్్కంచేది.
మాసంలో చేయదగినవి, చేయకూడనివి సూరుయిడు భూమి చుటటి తిరగడానిక్
ఏమిటి పర్శ్లిదా్దము. స్మారు 365 దిన్లు పడుతుంది కనుక
అధికమాసవంలో చేయదగనివి, ఒక సౌరసంవతసురం అంటే మనం 365
చేయదగినవి: దిన్లుగా లెక్్కసాతిం. దానిని 12 భాగాలు
అధకమాసంలో కామయికర్మలు అంటే చేసేతి స్మారు 30 దిన్లు, దానిని మాసం
కోర్కతో చేసే వ్రతాలు, నోములు, యజ్ఞ లేదా నెల అంటాము.
యాగాదులు మొదలైనవి, వివాహం, అలాగ్ చంద్రుడు భూమి చుటటి
ఉపనయనం, గృహరంభ ప్రవేశాలలాంటి తిరగి ర్వడానిక్ స్మారు 29 దిన్లు పడు
శుభకార్యిలు చేయకూడదు. తుంది. దీనిని చాంద్రమాసం అంటాము.
నితయినైమితితిక కర్మలు మానకూడదు. 12 చాంద్రమాసాలు తీస్కుంటే,
అంటే సంధాయివందనం, అగినిహోత్రం, 12× 29 = 354 దిన్లు అవుతాయి.
ఉపకర్మ వంటివి. అలాగ్ స్తమంతం, అనని 12 సౌరమాసాలు పైన చెప్పుకుననిట్ల
ప్రాశన వంటివి జరుపుకోవచుచును. నవ 365 దిన్లు. (ఇవి స్మారు విలువలు.)
ర్త్రుల వంటివి నిజమాసంలోనే చేయాలి. సౌర, చాంద్రసంవతసుర్లకు త్డా -
ఆలయాలో్ల బ్రహో్మతసువాలు రండు 365 - 354 = 11 దిన్లు
మాసాలలోను చేసాతిరు. అంటే సూరుయిడు ఒకసార్ భూమి
మాసికాలవంటి శ్రాదధికర్మను అధక చుటటి తిర్గ్సర్క్ చంద్రుడు 12 సారు్ల
మాసంలో కూడా చేయాలి. అయిత్ పండ తిర్గ్సి, 13వసార్ 11 దిన్లు ముందుకు
రహతంగా పెటటివచుచును. వెళ్్ళపోతాడు. అంటే ఆ ప్రదక్షిణంలో
అధికమాసవం ఎప్పుడు వసు తి వంది? స్మారు మూడవవంతుపైగా తిరగ్సాతిడు.
ఎవందుకు వసు తి వంది? సూరుయిడి రండవ ప్రదక్షిణ పూరతియేయి
ఇప్పుడు ఈ అధకమాసమంటే సర్క్ చంద్రుడు మళ్్ళ 12 సారు్ల తిర్గి, తన
ఏమిట వివరంగా చూదా్దం. 13వ భ్రమణంలో మొదటి 11దిన్లతో
మనకు రండురకాల కాలమాన్లు కలిప 22 దిన్ల దూరంలో ఉంటాడు.
ఉన్నియి. సౌరమానం, చాంద్రమానం. సౌరదిన్లు 365× 2 = 730
ం ం ం 55
చాంద్రదిన్లు 354×2 = 708 అధకమాసాలు చైత్రం నుండి ఆశ్వే
త్డా 22 దిన్లు యుజం లోపున మాత్రమే వసాతియి. ఎప్ప
ఇప్పుడు మళ్్ళ సూరుయిడి మూడవ డైన్ ఒకసార్ కారీతికంలో, ఫాలు్గణంలో
ప్రదక్షిణ ప్రారంభమయియిందనుకోండి. ఈ ర్వచుచును. అలాగ్ క్షయమాసాలు మార్గ
సార్ చంద్రుడు తన మొదటి ప్రదక్షిణలోనే శ్ర్ష, పుషయి, మాఘ మాసాలో్లనే వసాతియి.
8వన్టి లోపులోనే సూరుయిడిని కలుసాతిడు. ఎప్పుడైన్ ఫాలు్గణంలో ర్వచుచును.
ఎందు కంటే అప్పటిక్ త్డా 22 + 8 = 30 ఇంతక్ దేనిని అధికమాసమంటా రు?
దిన్లు అంటే నెల పూరతివుతుంది. సూరయి యస్్మన్ మ్సే న సుంక్ుంతిః
చంద్రులు ఒకే వేగంతో తిరగక పోవడంతో సుంక్ుంతిదవేయమేవ వా।
ఈ 8 దిన్లలో ఎప్పుడననిది చెప్పలేము. మలమ్సః స విజ్ఞాయో
అంటే ఎనిని చంద్రమాసాలక్? మ్సే త్ుంశతతిమే భవేత్।।
చంద్రుడిక్ ఒక నెల అంటే, రవిక్ ఒక “ఏ చాంద్రమాసంలో అయిత్ సూరయి
సంవతసురం. ఎందుకంటే భూమి చుటూటి సంక్రమణం జరుగదో అది మలమాసం.
తిరగడానిక్ చంద్రుడిక్ దగ్గఱగా 30 దిన్లు అలాగ్ ఏ చాంద్రమాసంలో అయిత్
పడిత్ సూరుయిడిక్ 365 దిన్లు పడతాయి. రండు సంక్రమణాలు జరుగుతాయో అది
30 చాంద్రదిన్లు = 365 కూడా మలమాసమే.
సౌరదిన్లు లేదా 12 సౌరమాసాలు ఈ మలమాసం ముప్ఫయయివమాసం
22 చాంద్రదిన్లు =? సౌరమాసాలు అవుతుంది.”
సమాధానం = 8.8 సౌరమాసాలు. ఇక్కడ మూడు విషయాలు చెప్పరు.
అంటే సూరుయిడు రండు ప్రదక్షిణలు అధకమాసం, క్షయమాసం, అధక
పూర్తిచేసేసర్క్ చంద్రుడు 24 + 8 మాస మాసం ఎప్పుడు వస్తింది అననిది.
ప్రదక్షిణలు చేసి ఉంటాడు. అప్పటిక్ ఒక ఇంతవరకు మనం అధకమాసం
నెల ఎక్్కవగా తిర్గి ఉంటాడు. కనుక అది గుర్ంచి మాటా్లడుతున్నిము. అధకమాసం
అధకమాసం అవుతుంది. లాగ్ క్షయమాసం కూడా ఉంటంది.
కనుక ప్రతి 32 నెలల తర్వేత అధక ఎందుకంటే ఈ సౌరమాన, చాంద్రమాన్లిని
మాసం వస్తింది. ఇది 36 నెలల లోపులో సమనవేయం చేయడంలో మనం మాసం
వస్తింది. అయిత్ చంద్రుడి గమనం బటిటి 28 అంటే 30 దిన్లుగానో, 29 దిన్లుగానో
నుండి 35 నెలల లోపున వసూతి ఉంటంది. తీస్కున్నిగాని, అది ఖచిచుతమైన లెక్క
56 ం ం ం
కాదు. అందువలన అధకమాసం కలిపన్, ర్శలో స్మారు నెల చొప్పున భ్రమణం
కొనిని సంవతసుర్లకు ఉదాహరణకు 141 చేసాతిడు. సూరుయిడు ర్శలో ప్రవేశంచడానిని
సంవతసుర్లకు చాంద్రమానంలో ఒక నెల సంక్రమణం అంటారు. సాధారణంగా ఒక
ఎకు్కవ వస్తింది. అందువలన దానిని తగి్గం చాంద్రమాసంలోఅంటే రండుఅమావాసయిల
చాలి. దానిక్ కూడా మలమాసమనే పేరు. మధయి ఒక సంక్రమణం జరుగుతుంది.
కాని దానిని క్షయమాసం అంటారు. అయిత్ రండుననిరేళ్ళకు ఒకసార్ ఇలా
పై శో్లకంలో ఈ రండురకాల మల రండు అమావాసయిల మధయి సంక్రమణం
మాసాలను వివర్ంచారు. జరగదు. అప్పుడు అధకమాసం వస్తింది.
ఏ చాంద్రమాసంలో సూరుయిడు ర్శ అదే విధంగా ఒకొ్కక్కసార్ రండు
మారడో అది అధకమాసం అవుతుంది. అమావాసయిల మధయిలో సూరుయిడు రండు
ఏ చాంద్రమాసంలో సూరుయిడు సారు్ల ర్శ మారతాడు. అంటే రండు సంక్ర
రండు ర్శులు మారతాడో అది క్షయ మణాలు జరుగుతాయి. అప్పుడు క్షయ
మాసం అవుతుంది. మాసం వస్తింది.
అధకమాసం లెక్క పైన చూశాము. ఉదాహరణకు ఈ 2020 శారవేర్
ప్రతి 19 సంవతసుర్లకు 7 అధకమాసాలు సంవతసురంలో:
తప్పనిసర్గా వసాతియి. సూరుయిడు సెపెటింబరు 16వ త్దీ
క్షయమాసం అంత తరచుగా ర్త్రి కనయిలో ప్రవేశస్తిన్నిడు.
ర్దు. అది 19 లేదా 141 సంవతసుర్లకు సెపెటింబరు 17 అమావాసయి.
వస్తింది. ఎప్పుడైన్ 19, 38, 65, 76, మళ్్ల అకోటిబరు 16 అమావాసయి
141 సంవతసుర్లకు వస్తింది. సూరుయిడు అకోటిబరు 17 న తులలో
అయిత్ క్షయమాసం వచిచున ఏడాది ప్రవేశస్తిన్నిడు.
ముందు వెనుక రండు అధక మాసాలు అంటే సెపెటింబరు 17 అమావాసయి
వసాతియి. అందువలన సంవతసురంలో నెలలు నుండి అకోటిబరు 16 అమావాసయి లోపున
12కు తగ్గవు. సూరుయిడు కనయిలోనే ఉన్నిడు. ర్శ మార
ర్శలో సూరయిసంక్రమణం అంటే లేదు. అంటే సంక్రమణం జరగ లేదు. కనుక
ఏమిట ఇప్పుడు చూదా్దము. ఇది అధకమాసం అయియింది.
మేషం నుండి మీనం వరకు ఉనని అధకమాసం వచిచునప్పుడు అది ఆ
పనెనిండు ర్శులలో సూరుయిడు ఒకొ్కక్క క్రమంలో ఏ మాసం అవావేలో ఆ మాసం
ం ం ం 57
యొక్క అధకమాసంగా గుర్తిసాతిరు. అంటే సార్ తరువాత నెల అవుతుంది.
భాద్రపదమాసం గడిచిన తర్వేత ఆశ్వే క్షయమాసానికి ఉదహరణ:
యుజం వస్తింది కనుక, అధకమాసం ఆశ్వే ఈ మధయికాలంలో వచిచున చివర్
యుజమే అవుతుంది. ఆ తర్వేత వచేచుది క్షయమాసం 1983లో పుషయిమాసం.
నిజమాసంగా గుర్తించబడుతుంది, అంటే 1983 జనవర్ 14న మార్గశ్ర్ష
నిజ్శ్వేయుజం అవుతుంది. అమావాసయి ఉదయం 10.37 వరకు ఉంది.
అధకమాసానిక్,సంక్రమణానిక్, ఆ తర్వేత కొనిని గంటలకు
అమావాసయికు సంబంధం ఉంది కనుక ఏ సూరుయిడు మకరంలో ప్రవేశంచాడు
నెలలోనైన్ సంక్రమణ త్దీలకు వెంటనే 1983 ఫిబ్రవర్ 12 ర్త్రి 3 . 23కు
అమావాసయి వసేతినే అధకమాసం అవవేడానిక్ సూరుయిడు కుంభంలో ప్రవేశంచాడు.
అవకాశం ఉంటంది. రవి ఏదైన్ ర్శలో ఆ మర్నిడు అంటే 13వ త్దీ
ప్రవేశంచడం సాధారణంగా ఆ నెలలో 13వ ఉదయం 6 గంటలవరకు అమావాసయి ఉంది.
త్దీనుండి 17వ త్దీలోపున జరుగుతుంది. దీనిని బటిటి జనవర్ 14, ఫిబ్రవర్ 13
కనుక ఆ మధయిలో అమావాసయి వచిచునప్పుడే లోపులో సూరుయిడు మకరంలోనిక్, అక్కడ
అధకమాసం వస్తింది. నుండి కుంభంలోనిక్ రండు సంక్రమణాలు
2010 నుండి 2030 లోపులో చేశాడు. కనుక పుషయిం క్షయం అయియింది.
వచ్చిన/ర్బోయే అధికమాసాల పట్టిక: కానీ దాని వెనుకనే ఫాలు్గణం అధకమాసం
2010 ఏప్రిల్ 15, అధక వైశాఖం వచిచుంది. అంతకు ముందు సంవతసురంలో
2012 ఆగస్టి 18, అధక భాద్రపదం 1982 లో ఆశ్వేయుజం అధక మయియింది.
2015 జూన్ 17, అధక ఆష్ఢం కనుక క్షయమాసం వచిచునప్పుడు
2018 మే 15, అధక జేయిష్ఠం ముందు వెనుకల రండు అధక మాసాలు
2020 సెపెటింబర్ 18, అధక ఆశ్వేజం వసాతియి. క్షయమాసంలో తిథిలో మొదటి
2023 జూలై 18. అధక శ్రావణం సగభాగం క్షయమైన మాసానిక్ (ఇక్కడ
2026 మే 17, అధక జేయిష్ఠం పుషయిం), రండవసగం అప్పుడునని (మాఘ)
2029 మార్చు 15, అధక చైత్రం మాసానిక్ చెందుతుంది. దాని ననుసర్ంచి
ఈ అధకమాసాలు సాధారణంగా ఆ మాసంలో చేయవలసిన నితయి నైమితితి
28, 33, 34, 35 అనే వరుసలో వసాతియి. కాలు నిరవేహంచుకోవాలి. తరువాత క్షయ
అయిత్ అవి వచిచున దిన్లను బటిటి ఒకో్క మాసం 2123లో వస్తింది. l
58 ం ం ం
శ్రీనివ్స్
భవిష్యపురాణం
సెప్టంబర్ 24 నుండి అకో్టబర్ 22 వరక్
మీ పుటి్టనతేదీ రాశిని అనుసరంచి
ఫలితములు చూస్కనవలెను)
ం ం ం 59
వృషభం ఏప్రిల్ 21 - మే 21
ఈ మాసమునందు మీరు చేయవలసిన కారయిములమీద దృష్టిపెటిటి వాటిని పూర్తి
చేయుటకు ప్రయతినించవలెను. మీకు అనినివిధముల ఇది అనుకూలమైన మాసము కావున
మీ పనులనినియు చక్కగా సాగును. లోపమేదైనను ఉననిచో అది మీ ప్రయతనిలోపమే అని
అర్థము చేస్కొనవలెను. కదలక కూరొచుని పనులు చేయుట మీకు ఇషటిమే అయినను కొనిని
అన్రోగయి సమసయిలు మిము్మ చాలా కాలమునుండి బాధంచుచుననివి ఉననిచో వాటి వలన
చినని చినని చికాకులు ఉండును. అందువలన ఇప్పటి పర్సి్థతి మీకు విస్గుగా ఉండును. కాని
చేయగలిగినది లేదు కనుక అర్థము చేసికొని జీవితము గడుపవలెను. మీలో ఉనని కళ్కారుని
తటిటి లేపవలసిన సమయమిది కనుక అటవంటి అభరుచి ఉననివారు ఆ విధమైన ప్రయతనిము
చేయవలెను. అకోటిబరు మాసమునందు మీకు కొనిని క్రొతతి అవకాశములు వాయిపరవిషయమున
వచుచును. వానిలో మంచివాటిని మీరు స్తవేకర్ంచవచుచును. వివాహప్రయతనిములు సఫలమగును.
ప్రణయవయివహరములు కూడ ఫలవంతమగును. బాలాత్రిపురస్ందర్ని ధాయినించినచో మీకు
మేలు కలుగును.
మిథునం మే 21 - జూన్ 21
అకోటిబరునెల మీకు కొనిని ఖరుచులను తీస్కొనివచుచును. అవి ఇంటిక్ సంబంధంచినవి,
కుటంబమునకు సంబంధంచినవి అయి ఉండును. ఆరోగయిమునకు సంబంధంచి కూడా
కావచుచును. కనుక జ్గ్రతతిగా ఉండవలెను. అనవసరమైన ఆందోళన మంచిది కాదు. పనులు అవి
జరుగవలసిన వేగముతో జరుగును. దానికొఱకై అనవసరమైన చింత పనిక్ర్దు. సెపెటింబరు చివర్
వారములో పెటటిబడులు పెటటిటకై అవకాశములు వచిచునను పెటటిర్దు. అవి నిరర్థకమైనవిగా
త్లును. అకోటిబరు 2 తర్వేత సేనిహతులవలన, పర్చయస్్థలవలన ఖరుచులు తగులును.
ఆ విషయములో మంచి చెడులు చూస్కుని ఖరుచు చేయవలెను. దగ్గఱ ప్రయాణములు
సూచించబడుచుననివి. మీ జ్గ్రతతిలు మీరు తీస్కుని ప్రయాణములు చేయవలెను.
సెపెటింపరు 22 నుండి 25 మధయిలో కొనిని మంచి వారతిలు వినగలరు. ఈ నెల మీరు శవునిక్
సంబంధంచిన ధాయినము, పూజ చేయుట మంచిది. తెలిసినవారు నితయిము నమకచమకములతో
శవలింగమునకుగాని, సాలగ్రామమునకుగాని అభషేకము చేస్కొనవచుచును. మీకు సమయము
దర్క్నప్పుడలా్ల శవపంచాక్షరీ జపంచుటవలన కూడ లాభము పందెదరు.
60 ం ం ం
కర్్కటకం జూన్ 22 - జూలై 23
సెపెటింబరు చివర్వారములో భార్యిభరతిలమధయి తగవులాటలు వచుచును. జ్గ్రతతిగా
ఉండవలెను. వెంటనే సరు్దకొనకపోయినచో కనీసము వారమునకొకసార్ వాదులాటలు
జరుగును. ఈ విషయమై దృష్టి పెటటివలయును. వాయిపరమునందు భాగసావేమయిములుననివార్క్
వార్ భాగసావేములతో కూడ ఇటవంటి చికాకులు వచుచును. ఆ విషయమునకూడ తగిన
జ్గ్రతతి తీస్కొనవలయును. పల్లలకు సంబంధంచిన ఖరుచులు పెరుగును. ఒతితిడిక్ లంగినచో
మీ ఆరోగయిముకూడ దెబ్బతినును. అకోటిబరు రండు తర్వేత వ్రాతకోతల వయివహరములందు
కొది్దగా జ్గ్రతతి వహంచవలయును. మోసము జరుగదు కాని, తప్పులు జరుగును. వాటిని
సవర్ంచుకొనవలసి వచుచును. అందుకు కొంత సమయము వయిర్థమగును. ఇంటినుండి
పనిచేయుచుననిను మీ పనిక్ గుర్తింపు లభంచును. కనుక కార్యిలయమునకు సంబంధంచిన
పనులందు మర్ంత శ్రదధిపెటిటి ముందుకు సాగుడు. మీకు మానసికమైన విశ్రాంతి అవసరము.
మీకు నచిచున సంగీతము వినుటవలన కొంత ప్రశాంతత చేకూరును. ప్రసననిమైన చిఱునవువేతో
ఉనని అమ్మవార్ ముఖమును ధాయినము చేయుటవలనకూడ చక్కటి ప్రశాంతత లభంచును..
మీన్క్షిపంచరతనిము పఠంచుట మీకు మేలు చేకూరుచును.
సింహం జూలై 24 - ఆగస్టి 23
అకోటిబరు మాసమునందు వృతితివిషయమైన చికాకులను ఎదురొ్కనవలసి వచుచును.
కొంతమంది ఉదోయిగము మారవచుచును. ఆ విషయమై ఈ నెల కొంత సందిగధితతో గడుచును.
పల్లలగుఱించి, ఆరోగయిముగుర్ంచి, ఇంటిలోని పెద్దవార్ గుర్ంచి, దైవకారయిములగుర్ంచి ఖరుచులు
పెట్టిదరు. కొనిని దుబార్ ఖరుచులుకూడ తగులును. ఈ మాసము మీ ఆధాయితి్మకసాధనకు
సంబంధంచి మంచి మాసము. ఇది అధకమాసము కూడా. కొందరు ప్రత్యికమైన దీక్షలు
తీస్కొనెదరు. మీకు అవకాశము ఉననిచో అటిటి దీక్షలను తీస్కొనుట ఎంతో మేలు చేయును.
ముఖయిముగా సూరోయిపసన, ఆంజనేయోపసన, షణు్మఖోపసన చేయువారలకు చాలా చక్కటి
మాసము. ఇతరులు కూడ ఈ మాసమునందు సూరుయిని, ఆంజనేయుని, స్బ్రహ్మణేయిశవేరుని
ధాయినించుట ఉతతిమము. అవకాశముననివారు లౌక్కకారయిక్రమములకు విశ్రాంతినిచిచు ఆధాయితి్మక
మైన కారయిక్రమములను చేపటటిట మేలు. స్మారుగా ఈ సంవతసురమంతయూ మీకు ఆరోగయి
మునకు సంపబంధంచి హెచుచుతగు్గలు ఉంటూనే ఉండును. ఈ నెలకూడ అందుకు మినహ
యింపు కాదు. కావున ఆ విషయములో మీ జ్గ్రతతిలో మీరు ఉండుట ఎంతో మంచిది అగును.
ం ం ం 61
కనయి ఆగస్టి 24 - సెపెటింబరు 23
అకోటిబరు మొదటివారము తరువాతనుండి మీకు ఒకరకముగా మంచి కాలము.
ఆధాయితి్మకసాధన చేయువార్క్ కొనిని నిదర్శనములు కనిపంచును. కాని వాటిలో కొనిని
నమ్మదగినవి కావని గురుతించుకొనవలెను. లేనిచో గందరగోళ పడుదురు. అయినను ఈ నెల మీ
ఆధాయితి్మకసాధనలో పురోగతి కనిపంచును. ముఖయిముగా అమ్మవార్ భకుతిలకు, కృష్ణభకుతిలకు
ఈ విషయము తెలియును. ఈ మాసము మీ సోదరులకు సంబంధంచిన కొనిని చికాకులను
మీరు భర్ంచవలసి వచుచును. అది వార్ కుటంబవిషయముగాని, ధన్రోగయివిషయములుగాని
కావచుచును. ఈ మాసము మీ ఆరోగయిము కుదురుగా నుండును. దేశకాలమానపర్సి్థతులు
అనుకూలముగా ఉనని దినములలో ఈ కాలము మీకు దూరప్రయాణములు ఉననివని చెప్పదగినది.
కాని ప్రస్తిత పర్సి్థతులవలన అది సాధయిము కాకపోవచుచును. అయినను విదేశములకు
సంబంధంచిన వయివహరములు కొనిని మీరు చక్కబెటటిదురు. మీ వృతితిక్ సంబంధంచి
కొంతమంది చినని చినని ప్రయాణములు చేయవలసి ర్వచుచును. తగిన జ్గ్రతతిలు తీస్కుని
ముందుకు సాగవచుచును. మొతతిముమీద మీక్ది అనుకూలమైన మాసమనే చెప్పవచుచును.
62 ం ం ం
వృశచుకం అకోటిబరు 23 - నవంబరు 22
ం ం ం 63
మకరం డిసెంబరు 23 - జనవర్ 20
ఈ మాసమంతయు పనులు జర్గి, జరుగక, సగము జర్గి, జరుగనట్లగా
గందరగోళముగా ఉండును. ఆరోగయిముకూడా అదేవిధముగా ఉండును. సాధనయందు
కూడా ఈ విధమైనఅసితిమితమైన సి్థతి యుండును. ధాయినము కుదిర్, కుదరనట్లండును.
ఆర్్థక వయివహరములందు, వృతితివాయిపరములందుకూడా ఇదే పదధితి కొనసాగును. వయియముపై
నియంత్రణ ఉండదు. ఇంటియందు మీకనని ఇతరుల మాట చెలు్లబాటగును. కనుక
జరుగుతుననివాటిని గమనించుటతప్ప మీరు చేయగలిగినదేమియు ఉండదు. ఇదియొక
సాధనగా తీస్కొనవలెను. ఈ పర్సి్థతి స్మారుగా నెల మొతతిము సాగినను, అకోటిబరు రండవ,
మూడవవారములందు పల్లలకు సంబంధంచిన విషయములు, సాధనకు, దీక్షకు సంబంధంచిన
విషయములు మిము్మ ఇబ్బందిక్ గుర్చేయుట ఎకు్కవ చికాకు కలిగించును. ఈ మాసము
మీరు శారీరకశ్రమతో కూడిన పనులలో ఎకు్కవగా నిమగనిమగుట మంచిది. ఉదాహరణకు
తోటపని, ఇలు్లసరు్దట, ఇంటియందు చేయదగిన చినని చినని బాగుచేయగలిగిన పనులు
మొదలగునవి. ఈశవేరుని, వేంకటేశవేరుని పూజంచుట మీకు మేలు చేయును. సింహవాహని
అయిన దుర్్గదేవిని ధాయినము చేయుటవలన శుభములు కలుగును.
కుంభం జనవర్ 21 - ఫిబ్రవర్ 19
మాసము ప్రారంభములో సేనిహతులగుర్ంచి ధనము వయియము చేయవలసి వచుచును.
లేదా వార్క్ జ్మీనుదారుగా సంతకములు పెటటివలసి వచుచును. కోరుటివయివహరములు,
ఇతరులతో వయివహరములగుర్ంచి కొంత ధనము, సమయము వెచిచుంచవలసి
యుండును. ఇందులో కొనిని పనిక్మాలినవి. అయినను మీరు వదులుకొనలేరు. కనుక
ఇబ్బందిపడుట తప్పదు. కానీ మీలో కొందర్క్ ఇటవంటివాటిపై ప్రత్యికమైన ఆసక్తి
ఉండుదు. వారు స్ఖపడుదురు. ఏదో ఒకటి జరుగునులే అని ఊరుకుందురు. రొషు్ఠపడి
మీరేమి సాధంచెదరో, లేక సాధంచరో అదే ఫలము వార్క్ కూడ దకు్కను. మీకు శ్రమ
ఉండును. వార్క్ ఉండదు. అదే త్డా. ఈ మాసము అనిని విషయములలోను ఇటే్ల సాగును.
తెగ ఆలోచించి, ప్రణాళ్కలు రచించి మీరు శ్రమ పడుదురు. అవేవీ ఫలితము నివవేవు.
కొనిని ఫలితము నిచిచునను అది మీ ఆలోచనలు, ప్రణాళ్కలవలన కాదని మీకు అర్థమగును.
మనస్సును ధాయినము మీదకు, యోగము మీదకు మళ్్ళంచినచో మీకు హయిగా ఉండును.
సాధనకూడ చక్కగా సాగును.
64 ం ం ం
మీనం ఫిబ్రవర్ 20 - మార్చు 20
భారయి ఆరోగయిము చికాకు పరచును. ఇంటియందు ఖరుచులు ఎకు్కవగును.
ముఖయిముగా అకోటిబరు రండవ, మూడవ వారములలో. ధన్దాయము బాగుగానే
ఉండును. ర్వలసిన మొతతిములు వచుచును. మీకు బాకీ పడినవారు బాకీలు తీరచుదరు.
వృతితివాయిపరములందు చినని చినని మారు్పలు చోట చేస్కొనును. క్రొతతి విభాగములోనిక్
వెళు్ళట, క్రొతతి విభాగమును ప్రారంభంచుట వంటివి. వాటివలన కాలము వేగముగా
సాగుతుననిట్ల ఉండును. ఇతర విషయములమీద శ్రదధి పెటటిటకు అవకాశము ఉండదు.
కాని, పైన చెప్పనట్ల భారయి ఆరోగయిముగుర్ంచి శ్రదధి పెటటివలసి వచుచును. లేదా కుటంబములో
ఇతర సభుయిలకైనను చికాకులు ఎదురగును. సేనిహతులు, ఇతరులనుండి సహయము
తకు్కవగా లభంచును. నితయిము హనుమాన్ చాల్సా పఠనము చేయుట మంచిది. అది
మీకు మానసికమైన ధైరయిము నిచుచును. మీలో కొంతమంది తీవ్రమైన ఉపవాసదీక్షల
వంటివి చేపటటి అవకాశముననిది. లేదా తీర్థయాత్రలు చేయుదురు. బయట పర్సి్థతులను
గమనించుకొని, తగిన జ్గ్రతతిలు తీస్కొని తీర్థయాత్రలు చేయవచుచును. శ్రీసూకతిమును
పఠంచుట ఫలదాయకముగా ఉండును.
ం ం ం 65
ఇప్పుడు పిడిఎఫ్ రూపంలో కూడా
మిహిర జూలై స్ంచిక వందే గురుపరంపరామ్ అనే ప్రత్యేక స్ంచికగా 29 మంది గురువుల గుర్షంచిన
66 ం విశేషాలతో వెలువడింది. ం ం
ఆగస్టు స్ంచిక దివేజ్ఞానగురుపరంపర ప్రత్యేకస్ంచికగా పరమగురువుల గుర్షంచిన అనేక విశేషాలతో
వెలువడుతోంది.
తప్పక చదవండి! చదివంచండి!