Professional Documents
Culture Documents
ర తం - వ్
ర త కధలు
ఆయన ముేందుగా వెళ్ళా సతయలోకేం వెళ్ళాడు . బ్రహమ అతడి రాకను గమనిేంచక, సరసవతీ వీణా
న్నదేంలో మునిగి ఉన్నిడు. దానితో భృగుమహర్షికి కోపేం వచిచ “మహా తపశాాలినైన ననుి అతిథిగా
మనిిేంచలేకపోయావు. సృష్టి కరేనని అహేంకర్షసూేని నీకు భూలోకేంలోఎకకడా పూజా పురస్తకరాలు
లేకుేండా పోవును గాక” అని శప్పేంచాడు.
తర్షవాత కైలాస్తనికి వెళ్ళాడు. అకకడ పరమేశార్షడు పారవతితో ఆనేందన్నట్యేం చేసూే భృగువు రాకను
గమనిేంచలేదు. దానితో భృగుమహర్షి కోపేంతో “శేంకరా ! నీవు న్నట్య విలాస్తలలో మునిగి,
మహాతపశాాలిని, అతిథిని అయిన ననుి నిరలక్ష్యేం చేశావు కనుక, భూలోకేంలో నీకు లిేంగరూపేంలోనే
కాని నిజ్రూపేంలో ఆరాధన జ్రగకుేండును గాక" అని శప్పేంచిన్నడు.
కుమ్మరి భీము కధ
తిర్షపతి మహాక్షేత్రమునకు సమీపమున నొక పల్లలలో “భీముడు అను కుమమర్ష వాడొకడు కలడు.
అతడు పేదవాడు. కుేండలను తయార్షచేసి వానిని అముమకని జీవిేంచెడివాడు. వానికి శ్రీ శ్రీనివాసుని
పై భకిే యెకుకవ. చిరకాలము దేవుని పూజేంపవలయును అని యునిను కుట్టేంబ పర్షసిథతిని బటిి
వానికి అటిి అవకాశముేండెడిదికాదు. అేందువలన తాను కుేండలను తయార్ష చేయు ప్రదేశమున శ్రీ
వేంకటేశవరస్తవమివార్ష ప్రతిమనుేంచ్చకనెను. స్తరెపై కుేండలను తయార్షచేయునపుిడు తన చేతికి
అేంటిన మటిిని పుషిముగ చేసి భకిేతో స్తవమివార్ష ప్రతిమ వదు నుేంచ్చ చ్చేండెడివాడు, అది వానికి
నితయ కృతయమయెయను.
రాజు భీముని సమీప్పేంచి "ఓయీ! నీవు స్తవమిని మటిి పూలతో పూజేంచ్చట్ యేల? నీకు పూజ్కు
పుషిములు దొరకుట్లేదా? " అని యడిగెను. భీముడు రాజునకు నమసకర్షేంచి "మీవేంటివార్ష
వచ్చచట్చే న్న యిలుల పావనమైనది. నేను చదువురాని మూర్షుడను స్తవమివార్షని పూజేంచ్చట్ యొట్టి
తెలియనివాడు. దర్షద్రుడను. కుేండలను చేయనిదే న్న కుట్టేంబమునకు గడువదు. కావున
నేనుదయమునుేండి స్తయేంకాలము వరకు కుేండలను చేయక తపిదు. చెతికి అేంటిన మటిినే
పుషిముగ చెసి యిట్టల స్తవమివార్షకి సమర్షిేంచ్చకనుచ్చేంటిని" అని వివర్షేంచెను. కుమమర్షవాని
మాట్లను విని రాజు మికికలి ఆశచరయపడెను. కుమమర్షవాని భకిేకి మెచిచ వానికి నమసకర్షేంచి
తన రాజ్యమునకు పోయెను. ఆ తర్షవాత కేంతకాలమునకు భీముడు సశరీరముగా వైకుేంఠము
చేరెను. శ్రీ వేంకటేశవరస్తవమి భీముని భకిేకి మెచిచ " యికనుేండి న్న ఉదయేం ప్రస్తదము మటిిపాత్రలో
నివదిేంపవలయునని“ తేండమాను మహారాజునకు కలలో కనిప్పేంచి చెపెిను. ఈన్నటికిని స్తవమివార్ష
సనిిధిలోయీ ఆచారమును పాటిేంచ్చచ్చ “ఓడు” అనే ప్రస్తదమును మటిికుేండలతోనే నివదన
చేయుచ్చ ఆరాధిేంచ్చచ్చన్నిర్ష.
త దంపతుల శనివార వ్
దేవ్దత ర త కధ
పూరవకాలేం కాేంచీపురేంలో దేవదతేడనే ఒక బ్రాహమణుడుేండేవాడు. అతడు వదవదాేంగ
పారేంగతడు. అతని భాలియ మాలిని. వార్షదురూ అతిథుల్ని అభాయగతల్ని ఆదర్షసూే గృహసే ధరామనిి
పాటిసూేేండేవార్ష. వార్షకి శ్రీ వేంకటేశవరస్తవమి ఇలవలుపు. ఒకన్నడు వార్షేంటికి కాశీయాత్ర చేసి
వచిచన ఒక బ్రాహమణోతేముడు వచాచడు. ఆ దేవదతే దేంపతలు ఆయనను స్తక్షాతే
వేంకటేశవరస్తవమిగా భావిేంచి అతిథి మరాయదలు చేశార్ష. భోజ్న్నననేంతరేం ఆ బ్రాహమణుడు వార్ష
జాతకాలు పర్షశీలిేంచి చూసి, జాతకేం ప్రకారేంగా దేవదతేనికి శనిదోషేం వలల అపమృతయవు
కలిగే సూచనలు కనబడుతన్నియనీ, ఆ అపమృతయ దోష పర్షహారేం కోసేం సపే శనివారవ్రతేం
చేసి అట్ట శనైశచర్షణ్ణు , ఇట్ట శ్రీ వేంకటేశవరస్తవమినీ భకిేగా ఆరాధిేంచవలసిేందనీ చెపాిడు.
“అమామ! నీవు శ్రదు వహేంచి నీ భరేను కూడా సపేశనివారవ్రతేం చెయయడానికి ప్రోతుహేంచి నీ
సౌభాగాయనిి నిలుపుకోవాలి సుమా!” అని హెచచర్షేంచాడు. సపేశనివార వ్రత విధాన్ననిి బోధిేంచాడు
ఏడవ శనివారేం వ్రతపర్షసమాప్పే చేసి భోజ్నేం చేసి కేంతస్తపు శ్రీ వేంకటేశవరస్తవమి మహమలు
సమర్షేంచ్చకుేంటూ నిద్రిేంచార్ష. ఆ దేంపతల భకిేశ్రదులకు, పూజా విశేష్టలకూ ప్రసనుిడై శ్రీ
వేంకటేశవరస్తవమి మాలినీ దేవికి సవపిేంలో స్తక్షాతకర్షేంచి, “ఓ పరమస్తధ్వవ ! మీ దేంపతలిదురూ
శ్రదాుభకుేలతో చేసిన సపే శనివార వ్రతానికి న్నకు చాలా సేంతష్టి కలిగిేంది. ఆ వ్రత ప్రభావేం వలల నీ
భరేకు శనైశేచరదోషేం, అపమృతయ భయేం కూడా తలగిపోయాయి. అతనికి రాబోయే జ్నమలోని
ఆయురాాయానిి ఈ జ్నమలోనికి తీసుకువచిచ ఇతనిి పూరాుయురాుయేం కలవాణ్ణు చేశాను. మీర్షదురూ
సుఖశాేంతలతో ఆనేందేంగా నూరేళ్ళా జీవిేంచి ధరామరధ కామమోక్షాలనే న్నలుగు పుర్షష్టరాులూ
స్తధిేంచ్చకుేంటూ మీ మానవ జ్నమను స్తరధకేం చేసుకేండి” అని దీవిేంచి అదృశుయడైన్నడు. వెేంట్నే
ఆమె లేచి భరేను లేప్ప తన సవపి వృతాేేంతానిి వినిప్పేంచిేంది. ఆయనకూడా సేంతోష్టేంచి భారయను
అభనేందిేంచాడు.
“కలౌ శ్రీ వేంకట్ న్నయకః” అని పెదుల సూకిే. కలియుగేంలో శ్రీ వేంకటేశవరస్తవమిని మిేంచిన
ఆరాధయదైవేం లేడు. ఈ సపే శనివార వ్రతేంతో ఆయన న్నరాధిేంచిన వార్షకి శనిదోష్టలు తలగి శ్రీ
స్తవమి అనుగ్రహేం లభసుేేందని సూతడు శౌనకాది మహామునులకు వినిప్పేంచాడు.
శ్రీస్తవమి వార్షకి మీకికలి యిషిమైన యీ శనివార వ్రతమును చేసినవార్షకి ఉని కషిములు తీర్షను.
గ్రహబాధలు పోవును. సేంపదలు భోగములు కలుగును. వార్షకి వార్ష కుట్టేంబమునకు సరవ
శుభములు కలుగును. శనివారవ్రతము న్నచర్షేంచినవార్షకి అస్తధయమే లేదు. ఈ కలియుగమున
శనివారవ్రతము మానవులకు కలివృక్ష్ము వేంటిది. శనివారవ్రతమును చేసి స్తవమివార్షని అర్షచేంచి
సుేతిేంచి, యీ కథను చదువుకనినవార్ష ధనుయలు. కావున మనము అేందరమును యధాశకిేగ
శనివారవ్రతమును ఆచర్షేంచి శ్రీవేంకటేశవరస్తవమి వార్ష యనుగ్రహమును పేందెదము గాక.