Professional Documents
Culture Documents
5 వ వారం
5 వ వారం
నమస్తే
మన ఏకం సర్కిల్ కుటుంబ సభ్యులను చూడటం, ఒకరితో ఒకరు పరస్పరం కలవటం ఎంతో ఆనందంగా ఉంది.ఒక
మెదిలినప్పుడే సాధ్యపడుతుంది.
సుస్వాగతం.
నేను....... ఒక ఏకం మిత్రా ని. నా ఆధ్యాత్మిక గురువులు ముక్తి సంప్రదాయానికి చెందిన వారు.
మొదటి తరంవారైన శ్రీ అమ్మాభగవానులు అవతార మూర్తు లుగా కొలువ బడుతున్నారు. వారి సుభాశీస్సులు,
దైవీక చైతన్యం ప్రకటమయ్యే ఒక మహా ద్వారాన్ని తెరిచి, బాధాతప్త మైన మన శరీరము, మనస్సులకి,
ఉపశమనాన్ని, భగవంతునితొ ఒక దివ్య అనుబంధాన్ని , నిత్య జీవితం లొ సుసంపన్నతని కలుగ జేస్తా యి.
ఈ తరం వారైన శ్రీ క్రిష్ణా జీ, శ్రీ ప్రీతాజీ లు రెండు విధాలుగా ఈ మహసంకల్పాన్ని కొనసాగిస్తు న్నారు.మొదటిదైన
వారి అమోఘ అధ్యాత్మికశక్తి, లిమిట్లెస్స్ ఫీల్డ్ ధ్యానం లోనూ, , వారి అపార దివ్య ఙ్ఞా నం , వారి ఙ్ఞా న బో ధలోను
కలిగిస్తా యి.
ఒక్కసారి వారి దివ్య ఙ్ఞా నాన్నిఅందుకుంటే అది మీచైతన్యం లొ ఒక ప్రగాఢస్పందనగా మిగిలి, మీరు మీజీవితం లొ
ఉత్త మకార్యాలు చేసేలాగా మార్గ దర్శనం చేస్తూ , మీ జీవితాన్ని గొప్ప గమ్యాలకు చేరుస్తు ంది.
లెఫ్ ధ్యానం , మీ చైతన్యాన్ని విశ్వప్రఙ్ఞతో జతకలిపి మీకు మీ అంతర్యామి లేదా మీ ఇష్ట దైవంతో అనుబంధాన్ని
కలిగిస్తు ంది. పరిణామంగా మీరు జీవితం లో ఎన్నో యాద్రు ఛ్ఛిక ఘటనలు, మహిమలు అనుభవిస్తా రు.
శ్రీ క్రిష్ణా జీ, శ్రీ ప్రీతాజీ లు ఏకం ఉద్యమ సహ సంస్థా పకులు. మానవ చైతన్యం లో ఏకత్వ స్థితిని స్థిరంగా నిలిపే
మూర్తి. మనవ చైతన్యం లో ఒక ప్రగాఢ మార్పు తేవాలనే ఆశయంతో నిర్మితమయినదీ భవనం. ఇక్కడ మీ ఇష్ట
ఏకం క్షేత్రం వ్యాపించి, విస్త రించి, మిమ్మల్ని చేరే రూపమే ఈ ఏకం సత్సంగం . 8 వారాల పాటు జరిగే ఈ
ఇప్పుదుఏకం సహ సంస్థా పకుల నుండి ఈ వత్తి డి స్వభావము, దానిని నివారించే సులభసాధనల గురించి
విందాము.
(play video)
నమస్తే,
మీకు తెలుసా 15 నుంచి 44 వయస్సుగల వారి లో అధిక శాతం మంది చనిపొ వడనికి ఆత్మహాని లేదాస్వీయ
హింస కారణమని? అంతే కాదు గణాంక వివరాల ప్రకారం ఈ స్వీయ హింస వల్ల మరణించే వారిలొ మహిళల కంటే
ఎందువల్ల ? మీ కుటుంబం లో మీరు ఒక అపరిచిత వ్యక్తి లాగా జీవించటమే దీనికి కారణం. మన హ్రు దయాలలో
ఒకరికొసం ఒకరం అనే భావన కరువైపో యింది. స్నేహాలు పైపై మాటలుగానే మారిపో యాయి. చికాకు పరిచే
గాఢమైన వంటరితనం మనని చంపేస్తో న్ది . మనలో చాలా మంది రోజంతా సంగీతం వింటూనో, వీడియొలు
చూస్తూ నో, విడియో గేములు ఆదుతూనో, కాలం గడిపేస్తూ మనుషులనుంచి,ఇతర జీవులనుంచీ విడిపడి
ఒంటరిగా కాలం వెళ్ళదీస్తు న్నాం. మనకు ఎవరితోను ఎటువంటి అనుబంధమూ,కనెక్షనూ లేదు. ప్రకృతితో నే
కాదు, మనతో మనం పూర్తిగా తెగిపో యిన బంధాలతో జీవితం వెళ్ళబుచ్చుతూవున్నాం. మన బంధాలలో ఏదో
నేనంటాను, ప్రస్తు తం మన మనసుల్లో ఉన్న ఈ దుస్థితి నుంచి, దూరం చేసే ఒక పెను మార్పు అవసరం.
సమయాలలో ఈ అనుబంధమే ఒక బలమైన శక్తిగా పరిణమిస్తు ంది. ఈ అనుబంధమే, తిరిగి మీకు భగవంతునితో
అనుబంధమంటే ఒక వేడుకలో అందరూ కలవటం, గొల్ఫ్ ఆడటం, కలిసి సిగిరెట్టు తాగటం, చివరికి పూర్తిగా
అది కలసి సినిమాకి వెళ్ళటం, కలిసి సెలవులు గడపటం, పరస్పర సంభాషణ, కలసి వీడియో గేములు ఆడటం,
అవతలివారి ఆనందాన్ని హర్షించి పంచుకోవటం,వారితొ కలిసి వారి ఆనందాన్ని వేడుక చేసుకోవటం, వారి ఆనందం
అవతలి వారి దుఖానికి, అంతరంగ సంఘర్షణకి స్పందించడం. వారి అంతరంగ వ్యధనుంచి వారు బయటపడటానికి
అనుబంధం అంటే, వర్త మానంలో వుండటం. వర్త మానం లో వుండటం అంటే, అవతలవారి మానసిక పరిస్థితికి
తగిన రీతిలొ స్పందించటం. మన అలోచనల్లో మనం ఉంటూ , వూకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం కాదు.
అలాగని అవతలివారిని ఒక అంచనావేసి వదిలేయటం కాదు. మన జీవితానికి వారి ఉనికి ఎంత నిండుతనాన్ని
అనుబంధమంటే ఒక ఆడ లక్షణం అనిపిస్తో న్దా ? ఇది ఆడ,మగతనాలకి సంబంధించినది కాదు. ఇది మానవత్వ
లక్షణం.
“నాలుగు పరమ రహస్యాలు” అనె పుస్త కం నుంచీ, ఈ విషయాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకోవటానికి
మీరు ఈ ఘటన వినేటప్పుడు వత్తి డి నుండి విముక్తి పొ ందిన జీవితం ఎలా కొత్త సంభవాలకీ, అవకాశాలకీ
ఆధ్యాత్మికంగా మంచి పని చేపట్ట టము అంటే, మొదట కొంత నిదానించి, శిరీన్ మైండ్ లేదా “ప్రశాంత మనస్సు”
అనే ధ్యానం తో మనలోని దుఃఖస్థితిని అధిగమించటంతో, సాధన ప్రా రంభం అవుతుంది.ఎందుకంటే మీ అంతర్యం
మన యూత్ చారిటీ ఫవుండేషన్ వారు అందించిన ఒక కోర్సులో పాల్గొ న్న ఒక యువకుడి అనుభవం ఇది.
అతని వయస్సు ఇరవై సంవత్సరాలకి అటూఇటూగా వుంటుంది. జీవితం లొ అన్ని అభిరుచులు కోల్పొయి,
జీవితం లో తారసపడే ప్రతి విషయం పట్ల ద్వేషం పెంచుకున్నాడు. అతను ద్వేషించే విషయాల పట్టికలొ ఈ మధ్య
అతను చేసే ఉద్యోగం కూడా చేరిపో యింది.అతను ఒక కాల్ సెంటరు ద్వారా పచ్చళ్ళు అమ్మే సంస్థ లొ పనిచేసే
వాడు. అక్కడ తను పెట్టు కునే హెడ్ సెట్ దగ్గ రనుంచి, తన కాల్ కి ఖాతాదారుల స్పందన వరకు అన్నివిషయాలు
అతనికి ఏవగింపు కలిగించే విషయాలే. చాలీ చాలని జీతం మరొక ద్వేషం. చూస్తూ చూస్తూ ఉన్న
వుద్యోగాన్నివదలుకోలేడు. అది కూడా లేకపొ తే ప్రతి నెలా కుటుంబ ఖర్చులకింద తన వంతు వాటా
సమకూర్చలేడు. ఖాళీగా వుండి, పెద్దవాడైపో తున్న తండ్రి తిట్ల ను, ఉపన్యాసాలను విని తట్టు కోలేడు.
నగరం లో ఒక అనామకుడిగా, ఎవ్వరికీ పట్ట నివాడుగా గడిపే జీవితం పట్ల అతనికి రోత. అల్లా గని ఏ ఉద్యొగం
లేకుండా తండ్రికి ముఖం చూపించలేడు. తండ్రి వూళ్ళో ,మంచి నీటి కుండలు తయారు చేస్తా డు. వూరికి
కావలసినఅంత వరకే కుండల తయారీ వుంటుంది. వచ్చే అమ్మకాలు , సంపాదన, నెలవారి కుటుంబ ఖర్చులకి
బొ టాబొ టీగా సరి పో తాయి. వూళ్ళొ కుండల అవసరము గాని, తన తయారీ సామర్ధ్యము గాని పెరగవు.అతని
అతనికి బీదరికం తాండవిస్తు న్న తన ఇల్ల ంటే ఏవగింపు.తానేమి సాధించలేనని తన బ్రతుకే నిరర్ధకమని
అనుకునేవాడు.
సంభాషించడం తటస్థ పడింది. వారి సంభాషణ సుదీర్ఘంగా సాగింది. అతనిని దగ్గ రలొ ఉన్న ఒక పాఠసాలలోజరిగే
స్వీయద్వేషంతో జీవితాన్ని తానే నాశనంచెసుకుంటున్నాను అనే విషయం గ్రహించాడు. అదే సాధన మరింత
లోతుగా సాగి అతను తన తల్లిటంద్రు ల పట్ల ఉన్న ద్వేషం నుంచి బయటపడ్డా డు.
అపైన వచ్చిన సుదీర్ఘపు వారాంతపు సెలవలలొ తన గ్రా మానికి వెళ్ళినప్పుడు, తన తల్లితో వంటగదిలోచేరి,ఆమె
వండుతుంటే, మౌనంగా అమె పక్కన కూర్చునే వాడు. ఆసమయం లో మొదటి సారిగా అతనికి తన తల్లితో ఒక
తియ్యని అనుబంధాన్ని అనుభూతి చెందాడు. ఆరాత్రి తన తల్లి వంటచేస్తు ంటే తను సహాయం చేశాడు.ఇంతి
వద్ద వుంటూ చిన్నచిన్న ఇంటి పనులు చేస్తూ ఉంటే, ఇంత కాలంగా తాను పొ ందని ,ఆనందం అనుభూతి అయ్యేది.
అతని హృదయం లొ ఒక కొత్త తపన మొదలయ్యింది. భవిష్యత్తు పట్ల ధైర్యంతో కూడిన ఒక స్పష్ట త, వచ్చింది.
కాల్ కెంత్రె ఉద్యోగానికి రజీనామా చేసి ఇంటి ముఖం పట్టా డు. దేశీవంటకాల తయారీలో తన తల్లి,ఇతర గ్రా మం
లోని మహిళల వద్ద పూర్తి తర్ఫీదు పొ ందాడు. ప్రతివంతకంలోనూ వాడే ముఖ్య పదార్ధా లు,వాటిపాళ్ళు,
ఏమొతాదులొ ఏపదార్ధం వాడితే రుచి అధికమౌతుంది అనే రహస్యాలు తలకెక్కించుకున్నాడు. ఇప్పుడు అతను
సాధకుల అభిరుచులు, అవసరాలకు తగినట్టు రుచి కరమైన వంటకాలని అందిచడానికిభిన్నభిన్న మార్గా లను
ఎంచుకుంటాడు.తినేవారికి తమ స్వంత ఇంటి వంట గుర్తు వస్తు ంది. అతను ఇప్పుడు నిరంతరం ఒక మనొహర
స్థితిలో ఉండే ఒక వంట మాష్ట ర్. అతని స్థితి తను అందించే ప్రతి రుచికర వంటకం లోనూ ప్రతిబింబిస్తు ంది.
ఇప్పుడు శ్రీ ప్రీతాజీతో కలసి చేసే ధ్యానం లోకి వెళ్తా ము. ఇది మీ మనసులో వత్తి డిని పూర్తిగా కరిగించి వేసి అక్కడ
ఈ మూడు నిమిషాల పాటు సాగే చిన్న సాధన నమ్మ శక్యం కాని అద్భుత ఫలితాలను ఇస్తు ంది. ఏ వయసు
చేయవచ్చు.
మానసిక సంఘర్షణలో ఉన్న సమయంలో ఈ సాధన చేస్తే మీలో గజిబిజిని దూరం చేసి ఆలోచనలో స్పష్ట తను
ఇస్తు ంది
నిత్యం ఈ సాధన చేస్తే మీరు మానసిక ఉద్రేకంలో పదే పదే చేసే దురలవాట్ల సంకెళ్ల నుంచి విమోచన పొ ందుతారు.
మీలో ఒక ప్రగాఢ ప్రశాంతత, జీవిత సవాళ్ల పట్ల ఆంతర్యంలో లోతైన అవగాహన ఏర్పడతాయి.
అది గతంలోకి వెళుతోందా, లేదా ఒక అగాధమైన భవిష్యత్తు ను సృష్టిస్తో ందా? లేక మీరు వర్త మానంలో ఉన్నారా?
మీ కనుబొ మ్మల మధ్య ఒక చిన్న వెలుగు రేఖను ఊహించండి. అది నెమ్మదిగా మీ తల మధ్య భాగంలోకి
ఈ సాధనలో కీలక విషయం ఏమిటంటే సాధనకి కేవలం మూడు నిమిషాల మాత్రమే పడుతుంది . ఈ సాధన
మీ పిల్లలతో కానీ, జీవిత భాగస్వామితో కానీ వాదిస్తు న్న సమయంలో మీ మనస్థితిని సవరించుకోడానికి ఎంతో
ఉపయోగపడుతుంది.
ఒక పెద్ద సమావేశంలో మీరు మాట్లా డే ముందు మీ ఆలోచనలు, గజిబిజిగా, ఆస్పష్ట ంగా ఉన్నప్పుడు ఈ సాధన
మీరు నిత్యం చేసే యోగ సాధన, వ్యాయామం పట్ల విముఖతను అధిగమించడానికి ఈ సాధన ఎంతో
తోడ్పడుతుంది.
గుర్తు ంచుకోండి, జీవితంలో పూర్తి ఏకాగ్రతని, శక్తిని పొ ందటానికి ఈ మూడు నిమిషాల సాధన సరిపో తుంది. మీరు
గతం గురించి గాని, భవిష్యత్తు పట్ల కానీ అతిగా బాధ పడినప్పుడు మీరు ప్రశాంతంగా, నిర్మలమైన మనసుతో
ఉంటారని మీరు గ్రహిస్తా రు. ఇప్పుడు మీరు వర్త మానంలో జరిగే ప్రతి విషయాన్ని హుందాగా, సులువుగా
స్వీకరించగలుగుతారు.
దీక్ష
ఇప్పుడు ఏకం సత్సంగంలో సంభవం అనే భాగానికి వెళ్తా ము. దీక్షను స్వీకరిస్తా ము.
దీక్ష ఒక సాధనగానీ, ధ్యానం కానీ కాదు. ఒక పద్ధ తి కానీ, పరికరం కానీ, అది కాదు.
దీక్ష ఒక దైవీక సంభవం. అది దైవానుగ్రహం, ఆశీర్వచనం, మీలోకి ప్రవహించే ఒక పవిత్ర క్షణం. అది ఒక దైవీక
జాతి, మతము, నాగరికతల వంటి అన్ని రకాల విభజనను అధిగమించే ఒక సత్యమైన ఆధ్యాత్మిక సంభవం. దానికి
ఎల్ల లు లేవు. అది భూతవైద్యం కాదు, ఏ కొద్ది మందికో మాత్రమే చెందినది కాదు. మానవాళి అంతా
ఈ పవిత్ర లక్ష్యంతోటి దీక్ష అనే సంభవం మొదటిసారి శ్రీ కృష్ణా జీ ద్వారా ప్రవహించింది. మరి శ్రీ భగవాన్
సంకల్పించినట్లు ముక్తు లతో నిండిన ప్రపంచ సృష్టిలో ప్రతి మానవుడు పాలుపంచుకుని, భాగస్వాములు అవడానికి
ఒక మాధ్యమంగా పరిణమించింది.
ఏకం నుంచి వచ్చే అనంత విశ్వశక్తి తరంగాలు మీలోని ఆధ్యాత్మిక శక్తు లను ఉద్దీపన చేసి, మిమ్మల్ని పారలౌకిక,
ఈ మంత్ర భావాన్ని అర్ధం చేసుకోడానికి ఏకం కేవలం ఒక కట్ట డమో, నిర్మాణమో కాదు అని గ్రహించండి.
అది ఒక చైతన్య స్థితికి ప్రతీక. మానవుడు ఈ శరీరంతో అనుభవించగల అత్యున్నత చైతన్య స్థితి లేదా స్థా యి.
ఏకం అంటే - ఒకటి - తననుండి వేరు లేనిది - ద్వంద్వాలు లేనిది - అన్ని రకాల విభజన అంతమైన ఒక స్థితి.
నాది, నాది కానిది అనేవి అక్కడ లేవు. ఉన్నదంతా ఒక్క జీవితం, ఒక చైతన్యం, ఒక్కటే ఒక్కటి.
మానవుడిని సశరీరంగా అత్యున్నత చైతన్య స్థా యికి చేర్చాలనే దివ్య సంకల్పంతోనే శ్రీ కృష్ణా జీ ఈ భవన నిర్మాణం
చేపట్టా రు.
హంస అంటే నేను విశ్వ ప్రజ్ఞతో ఉన్నాను, విశ్వ ప్రజ్ఞ నుండి నేను వేరు కాను. సో హం అంటే విశ్వ ప్రజ్ఞ నాతో ఉంది.
విశ్వ ప్రజ్ఞ నా నుంచి వేరు కాదు. ఏకం అంటే ఒకటే. అదే విశ్వ ప్రజ్ఞ.
ఏకం మంత్రం ఉచ్ఛారణ 21 సార్లు జరపాలి. ఏకం మిత్రా గా మీరు అందరితో కలిసి 11 సార్లు జపిస్తా రు. తరువాత
అది స్పర్శ దీక్ష అయితే దానిని గురించి అందరికీ తెలియచేయండి. అది స్మరణ దీక్ష అయితే ఆ సమయం గురించి
వారికి తెలియజేయండి.
స్పర్శ దీక్ష:
ఇప్పుడు మీరు స్పర్శ దీక్ష అందుకుంటారు. మీ తలపై చేతులు ఉంచి దీక్ష అందించబడుతుంది. ఈ సాధనలో
మనం వేసే ప్రతి అడుగుతోనూ దైవంతో మన అనుబంధం మరింత దృఢమవుతుంది. కనులు మూసుకుని మీ
ఇష్ట దైవంతో అనుబంధంలో ఉండి, మీలో వత్తి డి తాలూకు విష ఛాయలను దూరం చేయమని, శాంతి, నిశ్చలతతో
మీ శరీరాన్ని అనుభూతి చెందండి. శరీరంలోని ప్రతి కణంలోనూ దైవశక్తి నిండి మీ నుండి వత్తి డిని దూరం చేస్తు ంది.
దైవానికి, ఏకానికి కృతజ్ఞ తలు తెలుపుతూ ఈ పాటకు నృత్యంతో పాలుపంచుకోండి (pine hert or forever
rapture)
ఇప్పుడు ఈ దీక్షా శక్తిని మీ ఆత్మీయులకు అందించే సమయం. మీతో మానసికంగా బలమైన అనుబంధంగల వారే
మీ ఆత్మీయులు. శ్రీ కృష్ణా జీ, శ్రీ ప్రీతాజీ అంటారు, ఆత్మీయులపై మన ప్రభావం, మనపై ఆత్మీయుల ప్రభావం చాలా
బలంగా ఉంటుంది అని. మనం ఒకరితో ఒకరం పరస్పరం అనుసంధానమై ఉంటాము. మీకు ఇష్ట మైన తొమ్మిది
మంది ఆత్మీయులను అనుభూతి చెందండి. వారి శ్రేయస్సుకి సంకల్పం తీసుకోండి. వారు వారి చైతన్యంలోని దైన్య
స్థితులనుంచి విముక్తు ల కావాలని, వారి చైతన్యంలో ఆనందం, శాంతి నెలకొనాలని, వారి జీవితం మనోహరం