You are on page 1of 2

అశ్వత్థా మా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।

కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్ట మం ।

జీవేద్వర్షశ్శతమ్ సొ పి సర్వవ్యాధి వివర్జిత ॥

శ్రీకృష్ణు ని శాపము వలన అశ్వత్థా ముడు


వామనానుగ్రహమువలన బలిచక్రవర్తి లోకహితముకై
వ్యాసుడు శ్రీరామభక్తితో హనుమంతుడు
రామానుగ్రహమువలన విభీషణుడు విచిత్రజన్మము
వలన కృపుడు ఉత్క్రుష్ట తపో ధనుడైన పరశురాముడు
సప్త చిరంజీవులైరి । వీరికుత్త రమున శివానుగ్రహముచే
కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం
తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై
శతాయుష్మంతులౌతారని ఈ శ్లొ కతాత్పర్యము॥

You might also like