Professional Documents
Culture Documents
శర్వణ అన్ే తటాకము నుండి ఉదావించిన కార్ణంగా సావమికి శర్వణభవ అని న్ామం
వచిాంది. ఇంతలో గంగమమ కూడా వచిా, క ంతసేపు న్ేను కూడా శివతేజానిా భరించాను
కాబటిా, న్ాకు కూడా కుమార్ుడే అని చెపిుంది. అపుటి నుంచి సావమికి గాంగేయ అని న్ామం
వచిాంది. అలాగే అగిాదేవుడు కూడా చెపుడంతో, వహ్నాగర్ా, అగిాసంభవ అన్ే న్ామాలు
కూడా వచాాయి. దేవతలను ర్క్షించుటం కోసం శివుని నుండి, సఖ లనమై వచాాడు కాబటిా
సావమికి సకంద అన్ే న్ామం వచిాంది. అలాగే క్ీంచపర్వతానిా భేదించడం
వలన, క్ీంచధార్ణుడు అని పిలువబడాుర్ు. తమిళన్ాట సావమి వారిని ముర్ుగన్, కందా,
వెటిరవల్
ే , వేలాయుధన్, ష్ణుమగన్, ఆర్ుముగన్, శకిూవేల్, పళని ఆండవన్ అని అన్ేక న్ామాలతో
క లుచుకుని వాళల యొకక ఇష్ా దెైవంగా చేసుకున్ాార్ు.
మార్గ శిర్ శుదు ష్ష్ిాన్ే సుబరహమణా ష్ష్ిి , సకందష్ష్ిి అంటార్ు. ఈ రోజు ఉపవాసం ఉండి,
సుబరహమణుని ఆరాధించటం వలల సకల న్ాగదో ష్ాలు పరిహరింపబడతాయని భకుూల విశావసం.
సుబరహమణా పరతిష్ి చేసన
ి వారికి సంతానం కలుగుతుందన్ే నమమకం పరచార్ంలో ఉంది. అలాగే
సంపరదాయబదు ంగా పాము మంతారలను సాధన చేసేవార్ు మరింత శీధ్ిగా ఉండి ఆ మంతారనిా
మరింతగా జపం చేసూ ార్ు.
ఇక తమిళన్ాడులో ఇదే రోజు కావడి మొకుక తీర్ుసాూర్ు. దాని వెనుక ఒక గాథ దాగి ఉంది.
పూర్వం అగసూ య మహరిష కైలాసానికి వెళ్ళి శివుడిని దరిశంచి తిరిగి వెళ్ళి సమయంలో శివుడు
రండు క ండలను బహుకరించి శివశకిూ ర్ూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి క లవవలసిందిగా
తెలిపార్ు. వాటిని సవవకరించిన అగసుూయడు వాటిని ఇదంబుడు అన్ే శిష్ుాడికచి
ి ా తన వెంట
వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కటటాకుని రండు పర్వతాలను
అందులో ఉంచుకుని అగసుూయడి వెంట నడవసాగాడు. క ంత దతర్ం అంటే పళని వచేాసరికి
ఆయాసం అధికమై క ంత సేపు విశాీంతికి ఆగాడు. క ంతసేపు విశాీంతి తీసుకుని మళ్ళి కావడిని
ఎతూ గా ఒకవెైపు పెైకి లేచింది. మరోవెప
ై ు లేకపో వడంతో వెనుతిరిగి చతడగా దానిపెై
సుబరహమణాసావమి నిలబడి ఉన్ాాడు. క ండ దిగి వెళ్ళిపో మన్ాాడు. పో కపో వడంలో వారిదురి
మధాా యుది ం జరిగి చివర్కు ఇదంబుడు చనిపో యాడు. ఈ విష్యం తెలుసుకుని అగసుూయడు
పారరిించడంతో సావమి తిరిగి బతికించార్ు. ఈ విష్యం ఇదంబుడి భార్ాకు తెలిసి కావడిలో
పాలను తీసుకువెళ్ళి కృతజఞ తగా సావమివారికి సమరిుంచింది. అపుటి నుంచి కావడి
మొకుకలను సమరిుంచడం ఆచార్మైంది. కాగా, కావడిని ఉపయోగించే బదు 'బరహమదండం' అనీ
కరోకటక అన్ే అష్ా న్ాగులకు పరతీకలని చెపుబడుతూ ఉంది. ష్ష్ిి న్ాడు కుమార్సావమి
ఆలయానికి కావడిలో పంచదార్ను, పాలనత మ్రసుక ని వెళతార్ు. ఇది వారి మొకుకను బటిా,
ఆరిిక సోూ మతను బటిా ఉంటటంది. ఈ విధంగా సమరిుంచిన వారికి వంశవృి ిు కలుగుతుందని
నమమకం. ఈ పండుగ తమిళన్ాడులో బాగా పారచుర్ాం ప ందింది. ఈ పండుగను చంపా ష్ష్ిి ,
పరవార్ ష్ష్ిి , సుబారాయుడు ష్ష్ిా అని కూడా అంటార్ు. దేవేందురడు మార్గ శిర్ శుది ష్ష్ిి న్ాడు
దేవసేనతో సుబరహమణాసావమి వారికి అతాంత వెైభవంగా వివాహము జరిపించాడు. "శ్రీవలిల
దేవసేన్ా సమేత శ్రీ సుబరహమణయాశవర్ సావమి" వారికి భకుూలు కళ్యాణోతసవములు, సహసరన్ామ
పూజలు అతాంత వెభ
ై వంగా జర్ుపుతూ ఉంటార్ు. ఈ సావమి ఆరాధనవలల న్ేతరరోగాలు,
చర్మవాాధులు తగుగతాయని పెళ్ళలకాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగాం కలిగి
ఆయురారోగా ఐశవర్ాములతో వరిిలల ు తార్ని భకుూల విశావసం. ఈ పుణాదినం న్ాడు భకుూలు
ఉదయాన్ేా సాానం చేసి ఏ ఆహార్మూ తీసుకోకుండా తడి బటా లతో సుబరహమణాసావమి
ఆలయానికి వెళ్ళి పాలు, పండుల,పువువలు,వెండి పడగలు,వెండి కళళి మొదల ైన
మొకుకబడులు సమరిుంచుకుంటూ ఉంటార్ు. ఇదంతా న్ాగపూజకు సంబంధించినదే.
జాతకంలో కుజ దో ష్ం,కాలసర్ుదో ష్ంచే సకాలంలో వివాహం కానివార్ు వలీల దేవసేన్ా సమేత
సుబరహమణాసావమి కళ్యాణాలను ఈ ష్ష్ిి న్ాడు చేసూ ుంటార్ు. సుబరహమణుాడి చేతిలో
ఉనాటటవంటి ఆయుధము శకాూయయుధము అని చెపుబడుతునాది. అందుకే "పరథమ్ర జాఞన
శకాూయతామ" - పెైగా దానికి జాఞన శకాూయయుధమని పేర్ు. అంటే ఆ ఆయుధంలో రండు
విశేష్ములున్ాాయి. జాఞనము, శకిూ రండు చెపుబడుతున్ాాయి. అసలు జాఞన్ానికే పెదు శకిూ
ఉంది. ఎంతటి శకిూ ఉంది అంటే ఎవర్ూ ఛ్ేదించలేని అజాఞన్ానిా ఛ్ేదించడమే జాఞనముయొకక
శకిూ. అలా జాఞనశకిూ ఆయనయొకక ఆయుధం. ఇది భావన చేసినపుుడు ఆయన
గుర్ుసవర్ూపంగా కనిపిసూ ాడు. సుబరహమణా ఆరాధన చేసన
ి టల యితే వెంటన్ే అసుర్ శకుూలు
త లగి, దేశానికర, కాలానికర, వాకిూకర కూడా క్షేమం లభిసుూంది. అలాంటి క్షేమం కావలసినటటవంటి
వార్ు సుబరహమణాారాధన విశేష్ంగా చేయాలి. దీనివలల బాధించే శకుూలు త లగుతాయి.
కార్ణజనుమడెైన సుబరహమణా సావమిని, పార్వతి పర్మేశవర్ులూ, దేవతల కోరిక మేర్కు
కుమార్సావమిగా చేసి, దేవతల సర్వసెన్
ై ాాధాక్షునిగా నియమించి, పర్మేశవర్ుడు "శూలం"
మొదల న
ై ఆయుధాలను ఇవవగా, ఆ జగన్ామత పార్వతి కుమార్ుణణు దీవించి "శకిూ" అను
ఆయుధాలనిచిా సర్వశకిూవంతుడిని చేసి తార్కాసుర్ునిపెై యుదాినికి సనాది ం చేశార్ు.
కుమార్సావమి పదమవూాహ ర్చనచేస,ి సెైన్ాానిామొహరించి, ఒకరోజంతా, భీకర్ యుది ం
చేసాడు తార్కాసుర్ునిపె.ై ఆ మర్ున్ాడు శివుని పారరిించి, చకీవూాహ ర్చన చేస,ి తార్కాసుర్ుని
ఎదురకకనగా, తార్కాసుర్ుడు చకీవూాహానిా చతసి భయపడి, తన సేనలకు యుది ంలో
మర్ణణస,ేూ వీర్మర్ణం వసుూందని పరబో ధించడం పారర్ంభించాడు. తాను కూడా భీకర్ంగా
ప రాడసాగాడు. అతని పరాకీమానికి దేవతలు సెైతం భయపడాుర్ు. ఆ విధంగా, వేయి దివా
సంవతసరాలు గడిచిన మీదట, దేవేందురడు కుమార్సావమిని పారరిించి ఈ యుది ం పరిసమాపిూ
అయియా వుపాయం చతడమని చెపాుడు. వెంటన్ే, కుమార్సావమి, అలోచించి
మహ్నమానివతమైన పాశుపతాసాూానిా తార్కాసుర్ుని సెైనాంపెై పరయోగించాడు. దాని ధాటికి
చనిపో యినవార్ు చనిపో గా, క ందర్ు రాక్షసులు భయపడి పారిపో యి సముదరంలో
దాకుకన్ాార్ు. పాశుపతం యుది ంలో వెనిాచిా పారిపో యియ వారిని సంహరించదు గనుక,
తార్కాసుర్ుడు, వుపాయంగా, ర్ణర్ంగం నుండి వెనుకడుగువేస,ి పారిపో యాడు.
పాశుపతాసూ మ
ర ు తిరిగి కుమార్సావమి అంబులప దిలోనికి చేరింది. అలా పారిపో యిన
తార్కాసుర్ుడు, తన ర్కూ ంతో శివలింగానికి అభిష్ేకం చేసి, ధాానంలో కూర్ుాన్ాాడు. అపుుడు,
అశరీర్వాణణ, ' తార్కా! నీకు సంపూర్ు ముకిూ లభిసుూంది. విచారించకు. ' అని పలికింది.
ఆమాటలకు తార్కుడు సంతోష్ించి, మర్ున్ాడు సతరోాదయం కాగాన్ే, మళ్ళి కుమార్సావమి
పెైకి యుదాినికి వెళ్యిడు. మహాశకిూని ఆయుధంగా కుమార్సావమిపెై పరయోగించాడు. దానికి
కుమార్సావమి బరహమసూ ంర తో జవాబు చెపిు, మహాశకిూ అసాూానిా తుతు
ూ నియలు చేశాడు.
అంతటితో ఆగకుండా, కుమార్సావమి, అన్ేక గకపు అసూ మ
ర ులు పరయోగించినపుటిక,ర తార్కుడు
అనిాంటినీ చేధిసూ తన్ే వున్ాాడు. ఈ విధంగా 21 రోజులు కుమార్సావమికి, తార్కాసుర్ునికర
భయంకర్ యుది ం జరిగింది. ష్ణుమఖుడు కూడా అలసిపో యి, తార్కాసుర్ుని బల ర్హసాం
తెలుసుకోగోరి, న్ార్దుడుని అడుగగా, న్ార్దుడు, ' తార్కాసుర్ుడు గకపు శివభకుూడు
పారిివలింగానిా ఎలల పుుడత తన కంఠంలో అలంకరించుకుని వుంటాడు. అతని మడలోని
పారిివలింగానిా ఖండించిన్ా, తిరిగి ఆ ముకకలతో దేవాలయ నిరామణం గావించి అతనికి
అందకుండా చేయాలి. లేకుంటే ఆ ముకకలని మళ్ళి అతికించుకుని, తన కంఠసవమను
అలంకరించుకుంటాడు, తార్కుడు. ' అని చెపాుడు. వెంటన్ే, ష్ణుమఖుడు సతర్ాభగవానుని
పారరిించి, ' న్ేను పారిివలింగానిా, ముకకలు చెయాగాన్ే, ఆముకకలతో ఏదెైన్ా దేవాలయ
నిరామణం చేసి, ఆ లింగ శేష్ాలు తార్కాసుర్ుని అందకుండా, న్ాకు సహాయం చెయిా. ' అని
అడిగాడు. దానికి సతర్ుాడు అంగీకరించాడు. ష్ణుమఖుడు తిరిగి చేసన
ి భయంకర్ యుది ంలో,
దేవతలంతా, తవరితగతిని తార్కాసుర్ుని చంపమని పారధేయపడుతుండగా, దేవ, ర్ుదర,
మర్ుదగ ణ సహాయంతో, శతురసెన్
ై ాాలను దునుమాడుతూ, ఒక ఆగేాయాసూ ంర తో, కుమార్సావమి,
తార్కాసుర్ుని పారిివలింగానిా, ఖండఖండాలుగా చేశాడు. ఆ ఖండాలు పవితర మధుర్ ఓంకార్
ధవనులతో న్ేలను అయిదుఖండాలుగా తాకుతుండగా, సతర్ుాడు విశవకర్మ సహాయంతో, ఏ
మాతరం ఆలసాం చెయాకుండా, అయిదు దేవాలయాల నిరామణమొనరిా, లింగ పరతిష్ా చేశాడు.
అవే పంచ భీమేశవరాలయాలుగా పరసద
ి ి ప ందాయి. అదే అదనుగా, కుమార్సావమి,
మంతరయుకూ ంగా, బరహామసూ ంర సంధించి, తార్కాసుర్ుణణు సంహరించి ములోలకాలను
ఆనందింపజేశాడు. ఆ సంఘటనతో ఆనందించిన దేవతల విజయధావన్ాలు ఆకాశానాంటగా,
పూలవాన కురిపించార్ు. తర్ువాతి కాలంలో తార్కాసుర్ుడి సో దర్ుడెైన శూర్పదుమడు కూడా
దేవతలను ఇబాందిపాలు చేసూ త ఉండడంతో సుబరహమణాసావమి శూర్పదుమడుపెై దండెతిూ
యుది ం చేశాడు. వారిర్ువురి మధా జరిగిన భీకర్ యుది ంలో ఆర్వరోజు శూర్పదుమడు పక్షి
ర్ూపానిా ధరించి కుమార్ సావమితో తలపడాుడు. సుబరహమణాసావమి శూలాయుధం
పరయోగించడంతో పక్షి రండుగా ఖండింపబడింది. ఆ రండిటిలో ఒకటి న్ెమలిగా, మరకకటి
కోడిపుంజుగా మారి శ్రీ సుబరహమణాసావమి వారిని శర్ణు వేడుకోవడంతో, న్ెమలిని వాహనంగా,
కోడిని ధవజంగా చేసుకున్ాాడు సకందుడు.
***