Professional Documents
Culture Documents
శ్రీ రామ నవమి విషయ సంగ్రహం Final
శ్రీ రామ నవమి విషయ సంగ్రహం Final
ఉపోద్ఘాతం:-
శ్లోకం|| వేద వేద్యే పరే పంసీ జాతే దశరథాతమజే|
వేదః ప్రాచేతసా ద్ఘసీత్ సాక్షా ద్రామాయణాతమనా||
వేదవేద్యే-వేదంచేత తెలిసికోదగినవాడెవడూ? పరేపంసి-పరమపరుషుడు శ్రీమనాారాయణుడు.
వేదవేద్యేడైన నారాయణుడు దశరథాతమజుడైన వంటనే వేద్ఘలు వాల్మమకి శిశువుగా, రామాయణంగా
అవతరంచినవి.దీనిని బట్టి వాల్మమకి ద్ఘారా వేదమే రామాయణముగా అవతరంచినది అని తెలుస్తంది.
ఇది సాకందపరాణమంద్య పరమశివుడు చెప్పిన శ్లోకం.
'వేదైశచ సర్వా: రహమేవ వేదే:
వేద్ఘంతకృద్యాదవిద్యవ చాహం'( ౧౧/౧౫ అని గీతావచనం వివరస్తంది. )
అలాగే 'నా వేదవినమనుతే తం బృహంతం( తైత్తతరీయ బ్రాహమణం -౩ /-౧౨-/ ౯ ) అనే వాకేం వేదవేతతకాని
వాడు ఆ పరమాతమను సంపూరణంగా తెలుసుకోలేడు అని చెబుతంది.
అద్య విధంగా ఉపనిషత్తతలు కూడ ముకతకంఠంత పరతతాతానేా అభివరణసుతనాాాయి. ఆ సంగత్త
'తం త్వాపనిషదం పరుషం పృచాామి’ (బృహద్ఘరణేక ఉపనిషత్తత ౩/౯-౨౬) మొదలైన వాకాేల వలో
సిషింగ తెలుస్తంది.
దీనిా బట్టి వేద్ఘలు వేదసారాంశములైన ఉపనిషత్తతలన్నా ముకతకంఠంత పరమపరుషుణ్ణణ ప్రత్తపాదిసుతనాాయి.
ఆ పరమపరుషుడే శ్రీరామచంద్రునిగా అవతారం ద్ఘల్చచను శ్రీమద్రామాయణం మొదట్టనుండి చివరవరకు
కూడా శ్రీమహావిషుణవే శ్రీరామునిగా అవతరంచినది అని తెల్చిను.
*వ్రతముగా ఆచరంచాలని కోరక కలిాన ఎవరైనా అనగా వైషణవులు గాని,శైవులు గాని,సామరుతలు గాని
ఇంకెవరైనా ఆయా ధరమ శాస్త్ర గ్రంధాలను అనుసరంచి ఆ నియమాలకి లోబడి తపిక ఆచరంచాలి.
శ్రీమద్రామాయణం-బాలకాండ
తత యజేో సమాప్తత త్త ఋతూనాం షటుమతేయు:|
తతశచ ద్ఘాదశే మాస్త చైత్రే నావమికే త్తథౌ..1.18.8||
నక్షత్రే.?దిత్తదైవతేే స్ాచచసంస్తాషు పఞ్చసు|
గ్రహ్నషు కరకటే లగేా వాకితావినుదనా సహ..1.18.9||
ప్రోదేమానే జగనాాంం సరాలోకనమసకృతమ్|
కౌసలాే.?జనయద్రామం సరాలక్షణసంయుతమ్..1.18.10||
విష్ణణరరాం మహాభాగం పత్రమైక్షాాకువరానమ్|
కౌసలాే శుశుభే తేన పత్రేణామితతేజసా..1.18.11||
యథా వరేణ ద్యవానామదిత్తరాజ్రపాణినా.
అగసతయ సంహితాయాం:-
చైత్రేనవమాేం ప్రాక్ పక్షే దివాపణ్ణే,పనరాసౌ|
ఉదయే గురుగౌరాంశే స్ాచచసా గ్రహపంచకే|
మేషే పూషణి సంప్రాప్తత లగేా కరాకటకాహాయే|
ఆవిరాసీతి కలయా,కౌసలాేయాం,వర:పమాన్||
సరాస్వ్ాుక్షసంయుకాత సా త్తథి సురాకామద్ఘ||
అను ప్రమాణవచనముల మేరకు చైత్రమాసమున శుకో పక్షమున నవమి త్తథినాడు పనరాసు నక్షత్రమున
కరాకటక లగామున గ్రహములు ఐద్య ఉచచరాశిలోగల దినమున కౌసలాేద్యవి గరభమున విషణాంశమున
శ్రీరామచంద్రుడు జనిమంచెను.ఇలా అనిా కలిసిన త్తథి అనిా కోరకలు నెరవేరుచను.
శ్రీరామనవమి నిరణయం
అత్ర మధాేహా వాేప్పన్న గ్రాహే:-అత్రాభిజిదిత్త ముహూరత ఇతేనేన నవమీ మధాేహావాేప్పన్న గ్రాహ్నే త్తకతం
భవత్త.
ఉకతంచాగసతయ సంహితాయాం:-చైత్ర శుకేోత్త నవమి పనరాసుయుటా యది సైవ మధాేహా యోగేచ
మహాపణేతమా భవేదిత్త|
సమృతేంతరేప్ప:-చైత్ర శుకో నవమాేంత్త శ్రీరామసే ప్రపూజనం|కారేం మధాేహా వేళ్యయాం తత్ర జాత యత
హరరత్త||
తాతిరేం:-ఇది మధాేహా వాేప్పని కావల్చను.ఇచచట అభిజిత్ ముహురతమనుటచేతను నవమి మధాేహావాేప్పని
అయినదిగా గ్రహింపవల్చను.
అగసతయ సంహితయంద్య:-చైత్ర శుకో నవమి పనరాసు యోగము కలిగిన అది మహాపణేమని తెలిపెను.
**ఇవి సామానే నియమాలు. విశేష నియమాలు వేరుగా ఉండును.
శ్రీరామనవమి నాడు అసలు ఏమి చేయాలో ముంద్య తెలుసుకుంద్ఘం
మాస్త చైత్రే శుకోపక్షే,నవమాేంచ పనరాసౌ
తసాేం జాత జగనాాధ కాకుస్ా హరరచుేత
తసాేముపోషేవిధవత్, సాాతాాసంపూజయే దిాభుమ్.
రామం కమలపత్రాక్షం, కౌసలాేనందవరానమ్.
నైవేద్వేరభక్షయ భోజ్వేశచ, పూజాజాగరణాదిభి :
జపైరోోమైశచద్ఘనైశచ, తత్రకురీాత మంగళమ్.
త్రివారం సంప్రకురీాత, జపహూమారచనాదిభి :.
పూరేణమహోతువే రమేే,కురాేదవభ్రుధం శుభం|
బ్రాహమణా౭భోజయేదభకతయ దక్షినాభి: ప్రతషయేత్||శ్రీ పరాశర ధరమసంహిత ఉతతరఖండం20వ అధాేయం||
చైత్ర శుదా నవమి పనరాసు నక్షత్రమంద్య జగనాాయకుడైన హర కకుతు వంశమంద్య జనిమంచెను.ఆ
దినముదయముననే విధవంతముగ సాానముచేసి ఉపవాసముండి మూడు కాలములలో భగవద్ఘరాధనము
చేయవల్చయును.శ్రీరామ మంత్రము జప్పంచి హోమము,ద్ఘనము చేయవల్చయును.ఈ దినమున జాగరణము
చేయవల్చయును.సాామికి భక్షయ భోజేములు నివేదింపవల్చయును.బ్రాహమణులకు యధాశకిత భోజనము పెట్టి
దక్షిణలు ఇవావల్చను.
మాసినైతేసితేపక్షే, నవమాేంచ పనరాసౌ.
కౌసలాేయాం సముతిన్మా విషుణ కి కాకుతాస ఈరత :
తసాేం సాాన్మపాసాద్వేః, పూజాజాగరణాదిభి :
అరచయేరాంధ పషాం ిద్వేః, గీతవాదిత్ర నరతనై :
అత్రోతువం ప్రకురీాత, కృషణ జనామహవనార ?||వశిషి సంహిత 6వ అధాేయం||
తాతిరేం:-చైత్రమాసమున,శుకో పక్షమున నవమీ త్తథి యంద్య పనరాసు నక్షత్రమున కౌసలేయంద్య
కకుతువంశమున విషుణవు జనిమంచెను.ఆ దినమంద్య సాానము,ఉపవాసము,పూజ ,జాగరణము చేసి గంధ
పషాం ిద్యలత,మంగళవాదేంబులత,నరతనంబులత కృషణ జనమమంద్యవల్చ ఉతువము చేయవల్చను.
చైత్రమాస్త, నవమాేంత్త, జాతరామసుాయంహరః.
పనరాసారణ సంయుకాత, సాత్తథి సురాకామద్ఘ.
పనరాసారి సంయోగ, సాలోివి యదిదృశేతే.
చైత్రశుదా నవమాేంత్త, సుపణాే సరాకామద్ఘ.
శ్రీరామనవమీప్రోకాత, కోట్ట సూరేగ్రహాధకా.
చైత్రమాస్త శుదా నవమి పనరాసు యుతాయది
తసిమన్ దినే మహా పణ్ణే రామముదిదశేభకితత:
సకృతకృతం భవేతకరమ,తదభవక్షయ కారణమ్|
ఉపోషణం జాగరణం,తసిమన్ కురాేదిాశేషత:|
యసుతరామ నవమాేంత్తభుంకేత సచనరాధమః.
రౌరవం నరకం ప్రాపే పచేతే వరి కోట్టకం
సూరేగ్రహణ్ణ, కురుక్షేత్రే, మహాద్ఘనైః కృతంమునే.
యతిలం సమవాపోాత్త, శ్రీరామ నవమీవ్రతాత్.
కురాేద్రామ నవమాేంత్త, ఉపోషణమతంద్రితః.
మాతృగరబమవాపోాత్త, నైవరామో భవేతుాయమ్. ||అగసతయ సంహిత 21 వ అధాేయం||
తాతిరేం:-
చైత్ర మాసమున నవమి త్తథి యంద్య పనరాసు నక్షత్రమున విషుణవు సాయంగా అవతరంచెను. పనరాసుత
కూడిన నవమి సమసత కామములను ఫలింపజేయును. చైత్ర శుదా నవమి నాడు పనరాసు ఎంత కొంచెం
ఉనాను అది మహా పణే ఫలప్రదము. శ్రీరామనవమి కోట్టసూరే గ్రహణములకంటే గొపిది చైత్ర శుదా నవమి
పనరాసు కొంచెం పణేకారేము ఒకకట్ట చేసిననూ అది తకికన దినమంద్య చేసిన పణే కారేముల కంటే
కోట్టయంతల విశేష ఫలము నిచుచను అది మరలా జనమము లేకుండా చేయును శ్రీరామనవమి నాడు భోజనం
చేసిన మూడుడు, మూరుుడు కోట్ట సంవతురములు రౌరవాది నరకమును అనుభవించును.
కురుక్షేత్రమంద్య సూరే గ్రహణ కాలమంద్య చేయి మహా ద్ఘనము ఏ ఫలితమునిచుచన్మ అటువంట్ట ఫలితము
శ్రీరామనవమి వ్రతము చేసిన వచుచను శ్రీరామనవమి నాడు జాగ్రతతత ఉపవాసము చేయవలయును అటుో
చేసిన వాడు మరల తలిో గరభమున జనిమంపడు.(ఇది ప్రత్త సంవతురము దీక్షగా విషయమే కాన్న విన్మదమునకో,
మెరమెచుచలకో ఎపిడో చేయువాని విషయము కాద్య, కొనిా సంవతురములు భకితత చేసినను ద్ఘనికి తగిన
ఫలము ఉండును) నియత వ్రతముగా చేయువానికి శ్రీరామసాయిజేమే కలుగును.
అషిమి సిరశ కలిగిన నవమి విషుణ భకుతలు వదలవలయును .ఆనాడు ఉపవాసము చేయరాద్య శుదా నవమి నాడే
ఉపవసించి దశమ యంద్య పారణము చేయవలయును.
*ధరమసింధ్యవు దిాత్తయ పరచేచధం లో “శుకో నవమి రామనవమి వ్రత ప్రయోగము”అని ఉనాది అంద్య ఆ
రోజు చేయవలసిన శ్రీరామనవమి వ్రతము గురంచి వివరంగా వ్రాసి ఉనాది.
*పరమ ప్రామాణికమైన ధరమశాస్త్ర గ్రంధమైన “హ్నమాద్రి సూర రచించిన చత్తరారా చింతామణి ప్రాయశిచతత
కాండ” యంద్య సంతానారుాలు ఈ శ్రీరామ నవమి నాడు ఆచరంచవలసిన విధ విధానాలు చాలా విపలంగా
“అధ రామలక్షమణ ప్రత్తమా ద్ఘన విధ మహ వరాహపరాణ్ణ” అని ఉనాది.వాేస విసతరణ దృషాం ియ ఇకకడ
వ్రాయడం లేద్య.కావలసినవారు సంప్రదించిన వారకి అందజేయగలను.
*పై రీత్తగా శ్రీరామ నవమిని ఆచరంచనిద్య ఏ పూజ, జప, హోమ, ద్ఘనాద్యల చేసినా ఆ సంవతురం
పడుగునా ఏద్యనాడు ఆచరంచిన ఫలవంతముగావు అని “నిరణయసింధ్య” మొదలైన ధరమశాసాాలలో గలద్య,
గాన తపిక కామాేరుదలందరూ శ్రీరామనవమి వ్రతానిా ఆచరంచి ఆ రామానుగ్రహం పందగలరు.
త్తథులు దిావిధాలు అనగా ర్ండు రకాలు. పూరణ మరయు సఖండ త్తథి అని ర్ండు విధాలు. సూరోేదయం
మొదలు ఇరువది ఘడియలు వాేప్పంచి ఉనా త్తథిని పూరణ త్తథి అంటారు. (ఒక అహోరాత్రి లేద్ఘ దినము రాత్రి
కలిప్ప ఆరవది ఘడియలు. 24 నిముషాం లకు ఒక ఘడియ. ఒక గంటలో ర్ండునార ఘడియలు ఉంటాయి).
ఇరువది ఘడియల కంటే తకుకవగా ఉనా త్తథిని సఖండ త్తథి అని అంటారు. సఖండ త్తథి త్తరగి ర్ండు
విధాలుగా ఉంటుంది: శుదా మరయు విదా అని. శుదా త్తథి: సూరోేదయం మొదలు సూరాేసతమయ పరేంతము
ఉండునదియు, శివరాత్రి మొదలగు గా వ్రతములు మరయు పరా దినాలకు అరారాత్రి పరేంతము వాేప్పంచి
ఉండేది శుదా త్తథి అనబడును. అటుల కాక తకుకవ కాలం ఉండేది విదా త్తథి అని అంటారు. విదా త్తథి అనగా
మరయొక త్తథిత కలిసి వేద కలిగి ఉండుట. ఇవి త్తరగి ర్ండు విధాలు ప్రాతరేాద మరయు సాయంవేధ.
సూరోేదయ పరేంతం ఆరు ఘడియల వరకు మరయొక త్తథిత కలియుట వలన ప్రాతరేాద; అద్య విధంగా
సూరాేసతమయం కంటే ముంద్య షడాట్టకా పరేంతము మరయొక త్తథి త కలియుట వలన సాయం వేద.
ముగింప:-
అద్యభతమైన విశాల భావములు కలిాన వారు మన తెలుగువారు. పూరాం భద్రాచలంలో ఎపిడు ఆచరస్తత
అపిడే ఆచరంచే వారు అందరూ ,పైన ఉనా సుక్షామలను గ్రహించని కొందరు క్రొతత క్రొతత వివాద్ఘలను సృష్టిసూత
ధరమమూరత కళ్యేణానిా అధరమముగా చిత్రీకరసుతనాారు.