You are on page 1of 79

September 2019

శ్రీ గాయత్రి
Sree Gayatri
Spiritual & Astrological Monthly OnlineMagazine

సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం


శ్రీ గాయత్రి 2

ఆధ్యాతిమక – జ్ణాతిష మాస పత్రిక


(తెలుగు – ఆంగల మాధామం )

సంపుటి:2 సంచిక:9
ఈ సంచికలో
భాద్రపద శుకల వదియ – ఆశ్వయుజ శుకల
సపందన 05
వదియ
సంపాదకీయం 06
సనాతన ధర్మ పరిషత్-శ్రీకృషణ గాయత్రీ మందిర్ం
ఋషిపంచమి – మోహన శ్ర్మ 08
ప్రచుర్ణ - సంపాదకతవం యజ్ణణపవీత మహిమ – కూచిభొటల ష.శ్ర్మ 09

వ. యన్. శాస్త్రి మహాభార్త యుదధం లో.. ఏ.వ.బి.సుబాార్మవు 13


కుర్మీలం పీఠాధిపతి – డా, పోతర్మజు 20
వభూతి యొకక మహిమ –VSRC శ్ర్మ 23
మానేజంగ్ ట్రస్టీ
సర్సవతి నాగరికత(3) – ఫణిశ్ర్మ 28
సహకార్ం
హిమాలయం మహిమాలయం (5). ర్మఘవంద్ర 32
జె.వంకటాచలపతి ప్రస్థానత్రయ పారిజాతం - బ్ర.శ్రీ. యలలంర్మజు 38
సదాశివ బ్రహ్మంద్ర స్థవమి – కుసుమాంబ 44
ఉదయ్ కార్తీక్ పప్పు పంచంగ ప్రకర్ణం-2 – పీసపాటి M శాస్త్రి 49
ఫ్లలట్ నం.04, జాస్త్రమన్ టవర్, ఎల్ & టి -శేర్తన్ ఆధ్యాతిమక-జ్ణాతిష వశేషాలు 57
కంటీ, గచిిబౌలి, హైదర్మబాద్ –500032 పుషకర్ములు (పూర్మవర్ధం)- జె.వ.చలపతి 58
భాగవతం-7 వ భాగం - డా.శ్రీర్మమ్ 65
ధర్మసందేహ న్నవృతిీ - డా.చేరుకుపలిల 70
Manglik Dosha – Mohana Sarma 73
Prasna-7 – CBRK Sarama 77
భజగోవందం-8 – చక్ర భాసకర్ర్మవు 79

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


3
శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక - జ్ణాతిష మాస పత్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Free


Magazine
శ్రీ గాయత్రి ఆధ్యాతిమక – జ్ణాతిష మాస పత్రిక

గౌర్వ సలహా సంఘం (Advisory Committee)

బ్రహమశ్రీ సవతాల శ్రీ చక్ర భాసకర్ ర్మవు, గాయత్రీ ఉపాసకులు ,


వావస్థాపకులు – అధాక్షులు -- అక్షర్కోటి గాయత్రీ శ్రీ చక్ర పీఠం ,
గౌతమీ ఘాట్, ర్మజమండ్రి,
“శ్రీ గాయత్రీ” మాస పత్రిక సలహా సంఘ అధాక్షులు
సెల్: 99497 39799 - 9849461871

Dr. Kompella Subrahmanya Gandhi, B.E., M.Tech, PhD.


45 years’ service in Power Sector, Worked with APSEB,
BHEL, NTPC and few Private Companies.

Member, Advisory Committee “Sree Gayatri”


Resides at Secunderabad (M):9391385949

Mutya Subrahmanyam.BA BL
Retired Income Tax Officer,
State Treasurer of Andhra Vanavasi Kalyan Ashram,
Secretary of Uttar Andhra Veda Parishad.
Executive Member, Akshara Koti Gayatri Sri Chakra Peetham
Member, Advisory Committee “Sree Gayatri”
Resides at Visakhapatnam (M) 93466 90641

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


4

శ్రీ గాయత్రి
EDITORIAL BOARD
ఆధ్యాతిమక - జ్ణాతిష మాస పత్రిక

V.N.Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A (PhD) Astrology. Retired State


Bank of India Officer (VR) Hyderabad. Life Member, JVVS and ICAS.
Guest Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad.
Contributor to Jyothir Vastu Vijnana Samstha, Astrological Magazine,
Hyderabad and Modern Astrology, Bangalore. Submitted Thesis on
Chakra System (Spiritual Astrology) in pursuance of PhD.
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND
SRI KRISHNA- GAYATRI MANDIRAM.
Editor“SREEGAYATRI”(M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com (CAIIB), Retired SBI Officer,


Hyderabad LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu
University, Hyderabad. Life Member, JVVS and ICAS Contributor to
Jyothir Vastu Vijnanam, Jyotisha-Vastu Monthly Magazine,
Hyderabad.
SectionalEditor “SREE GAYATRI” Hyderabad.
Settled at Madanapalle, Chittoor Dt. Andhra Pradesh, India.

M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE
KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8247450978

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


5

సపందన: సెప్ీంబర్ 2019

01 Chandraoji girala సర్, మోహన్ శ్ర్మ గారి శుక్ర మౌఢ్ాం వవర్ణ చలా బాగుంది
8500545628 శాస్త్రి గారికి ధనావాదాలు
02 బులుసు శ్రీరామ ఆగస్ట్ నెల పత్రిక పంపినందుకు కృతజ్ఞ తలు.
శర్మ 9949229263
03 శైల ేంద్రనాధ్ ఆగస్ట్ నెల పత్రిక పంపినందుకు కృతజ్నతలు
9603012444
04 VB Acharyulu చాలా బాగ ంది గరంధం👌👌👌👏👏👏🌹🌹🌹
8500251358
05 పో తరాజు వేంకటేశవర్ సంతోషం, అందరికి పుణా పురుషుల గురుంచి తెలిపే
మహాదాాగాం నాకు మీదావర్మ కలిగినందుకు ధన్యాణిణ.
రావు
8885552444
06 Dr.Govinda Raju శ్రీ V. N. శాస్త్రి గారు, నమస్తీ
నాపేరు Dr. గోవంద ర్మజు ( 68) కెనడా న్నవాస్త్ర.. మీ పత్రిక
అదుాతం. ఇపపటి ప్రపంచన్నకి సనాతన ధర్మం అవగాహన
చల అవసర్ం. మీ గొపప స్తవకు వందనములు దయవుంచి
ప్రతి సంచిక నాకు వాటాాప్ దావర్మ మరియు దిగువ
తెలియపర్చిన e. మెయిల్ కు పంపేది. ధన్యాస్త్రమ
07 పీసపాటి గిరిజా శ్రీ శాస్త్రిగారు, మీరు పడే కషాీన్నకి ఇటువంటి మనినలు,
మన్యహర్ శాస్త్రి ప్రశ్ంసలే మనసుాకు ఆనందాన్ని, ప్రశాంతతన్న ఇస్థీయి. మీరు
94403 56770 పడే కషాీన్నకి మంచి ఫలితాన్నిస్ీందన్న తృప్తీ న్నస్థీయి. న్నర్మశ్,
న్నసపృహలన్య దరికి ర్మనీయవు. Really you deserve this
compliments. Congratulations.
08 Ch.Satyanarayana So Many Thanks - 929157313

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


6

लौकििानाां कि साधूनाां, अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पुनराद्यानाां, वाचमर्थोsनुधावकर् ।।
(భవభూత్ర కృత ఉతత రరామచరితం)

లౌకికులయిన సత్పపరుషులు భావప్రకటనన్నమితీం భాషన్యపయోగిస్థీరు.


కానీ మహరుులమాటన్య భావం అన్యసరిసుీంది.
Spiritual people use words to reflect their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సంపాదకీయం:

భాద
ర పద శుద
ధ చవితి శ్ర ై న వినాయకుని ఆవిర్భావం శివ పుర్భణాలలో
ర వినాయక చవితి. గజముఖుడ
ఉంది. పార్వతీమాత పండిబొమ్మకు పా
ర ణం పోయడం, శివుడు శిర్స్సు ఖండించడం ఏనుగు తల
ర మ్థగణాలకు ఆధిపతయం – అనే ఈ కథ భార్తదేశం అంతటా బహుళ ప
అతికంచడం, ప ర చార్ం
పందింది.
వినాయక అనగా సర్వదేవతలకు నాయకుడు, తనకు ఇంకొక నాయకుడు లేడు. (వి-నాయక) అతడే
గణపతి, గణనాయకుడు, గణేశుడు, గణ అనగా దేవగణములు, ప
ర జలు. వీరిక పతి, నాయకుడు,
ఈశుడు - కనుక ఆయనకు ఆ పేర్ల ు వచిినవి. ఆతడే విఘ్నేశవర్లడు, ఏ ఆటంకములు,
విఘ్ేములుర్భకుండా కాపాడే దేవుడు, కనుక సమ్సత సత్కార్యములలో పర ప
ర థమ్ముగా పూజంప
బడుతంటాడు. వినాయకుని సవరూపములోని ఆంతర్యము వినాయకుడు గజముఖుడు,
ఏనుగుతలను శిర్స్సుగా కలవాడు, లంబోదర్లడు, అనగా చాల పెద
ద ఉదర్ముకలవాడు,
మూషికవాహనుడు, ఎలుకను వాహనముగా గలవాడు, ఏనుగు శిర్స్సు - వివేకమునకు చిహేము,
తండము - ఓం కార్మును సూచించును. ఉదర్ము - సమ్ృది
ధ కప
ర తీక. మూషికము - కుశాగ
ర బుది
ధ ని
తెలియ చేయును. వేదవాయస్సలవార్ల అష్ట
ా దశపుర్భణములను, అష్ట
ా దశ ఉపపుర్భణాలను
ర్చించార్ల. ఈ ఉపపుర్భణములలో శ్ర
ర గణేశ పుర్భణము ఒకటి, గణేశుని సమర్ణమాత
ర ముచేతనే
త గా తలిగిపోయి, మ్నోభీష్
విఘ్ేములు పూరి ా సిది
ద సకల కార్యసిది
ధ కలుగుతంది. గజాననుడు
త వతులుడు, ప
భక ర ణవ సవరూపుడు, నితయసతయ సవరూపుడు. ఆ ముఖ దర్శనంతోటే అనంతమ
ై న
ఆనందం కలుగుతంది.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


7

భాద
ర పద మాసం ఇంకో పవిత
ర కార్భయనిక కూడా త ంది.
ఉపయోగిస్స నితయ కర్భమనుష్ట
ా నము
(తి
ర కాల సంధ్యయవందనం, అగిేకార్యం, తర్పణం)జంధ్యం ధ్రించిన ప
ర తివారూ చేయవలసిందే. కొనిే
అనివార్య కార్ణాల వల
ు ఇవిచేయలేకపయినప్పుడు ఆ సంవతుర్ంలో జరిగినదోష్టలకు వాటి పా
ర య
శిిత్కర్
ధ ం
కోసం తపపక ఉపాకర్మను ఆచరించాలి. మ్రియు శౌచం(హోటలో ు తినడం,అశౌచంతో
వుండి పూజ చేయడం, తెలిసీ తెలియక ై మ ల ఉనేవారిని త్కకడం ముఖయంగా) నితయ విధులను
పాటించనప్పుడు వచిిన దోష్టలను కూడ ఉపాకర్మ ద్వవర్ తలగించుకోవాలి.
శా
ర వణ మాసంలొ నూతనయజ్ఞ
ో పవీత్కనిే ధ్రించకపో తే నితయకర్భమనుష్ట
ా నమునకు పనికర్భదు కద్వ.
శా
ర వణ పౌర్
ణ మినాడు యజ్ఞ
ో పవిత్కనిే ధ్రించవచుి. కాని ఉపాకర్మ భాద
ర పదంలో చేస్సకోవాలి అని
పెద
ద లు సెలవిచాిర్ల ఉపాకర్మ కాలనిర్
ణ యం లో అభిపా త నాేయి. ఋగ్వవదులకు
ర య భేద్వలు కనిపస్స
శా
ర వణమున శ
ర వణ నక్షత
ర మునాడు, యజుర్వవదులకు శా
ర వణ పూరి
ణ మ్, సామ్వేదులకు ర్వి సింహమున
నునేప్పుడే భాద త నక్షత
ర పద శుకుమున హస ర ము నాడు, ఆథర్వణికులకు శా
ర వణ పూరి
ణ మ్ ముఖయ
కాలములు.
ై యునేప్పుడు లేద్వ సంకా
ఆయా దినములు అధిక మాసములలోను, గుర్లవు సింహర్భశిగతడ ర ంతి/
గ ై న నూతన వటువులకు గౌణ కాలములు చెపపబడినాయి. మౌఢ్య దోష్ము నూతన
ర హయుతముల
వటువులకే. కాగా, ఈ సంవతుర్ం ఆష్టఢ్ శుకా
ు ష్
ా మీ మ్ంగళవార్ము (09-07-19) నుండి
భాద
ర పద కృష్
ణ పంచమీ గుర్లవార్ం (19-09-19) వర్కు శుకరమౌఢ్యము అగుటతో అనిే
శాఖలవారిక- ముఖయ/ గౌణ కాలములనిేయు మూఢ్ దోష్మున పడియునాేయి. ఇటి
ా పరిసి
ి తిలో
ఉపాకర్మ ఆవశయకము కనుక అననయగతికముగ ముఖయకాలము నందే (అచట మౌఢ్యదోష్మునేను)
తపపని సరిగా చేసికొని వలననుటయే నాయయము.
ఉపాకర్మ చేసే విధ్యనం గురించి ుకుత ప ంగా వివర్ణ:-
ఋషి పూజ,తర్పణం,విర్జా హోమ్ం,యజ్ఞ
ో పవీత ధ్యర్ణం,బ
ర హమ యజ
ో ం.పంచగవయ పా
ర సనతోశరీర్
శుది
ధ మొదలుముఖయంగా ప
ర జాపతి,సోముడు, అగిే,విశ్వవదేవతలు,సాగంహితి,యాజ
ో క,వార్లణి,బ
ర హమసవ
యుంబు మొదలగు9 మ్ందిఋషులను దర్ాలో ఆవాహనం చేసి పూజచేసా
త ర్ల.జంధ్యం ధ్రించిన ప

ో త క ంగా ధ్రించాలి.
తి వారూ తపపక పురోహితని, లేద్వ ఆచార్లయని సమ్క్షంలో శాసో
ర వణ – భాద
త ం మీద శా
మొత ర పద మాసాలు దక్షిణాయనం – వర్
ష ఋతవు అనేక విధ్ములుగా సమ్
శ్రతోష్
ణ సి త ై మ న కాలమ
ి తిని కలిగిసాధ్కులకు ఉపయుక ై ఉనేది.. గజబిజ –గందర్గోళ జీవితంలో
కొంతసేపు అయినా ధ్యయనం మీదకు దృషి
ా మ్ర్లేిందుకు ఈ సమ్యానిే ఉపయోగిద్వ
ద ం.
...వి.యన్.శాసి

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


8

ఋషి పంచమి

ప్రతి మన్నషికి జనమతః ముఖ్ాంగా 3 ఋణాలుంటాయి - దైవ ఋణం, ఋషి ఋణం మరియు ప్తతృ
ఋణం. దైవ ఋణం మనం చేస్త న్నతా కర్మల దావర్మ, పూజల దావర్మ, యజాాల దావర్మ, దైవ తర్పణాలు
దావర్మ, తీర్ా యాత్రల దావర్మ తీరుికోవాలి. అలాగే ఋషి ఋణం - ఋషులు ఇచిిన వైదిక
జాానం, సమృత్పలు, పుర్మణాలూ, కర్మ వపాక పరిహార్మలు - ఋషులకు తర్పణాలు ఇవవడం దావర్మ, ఋషి
పంచమినాడు వాళ్ళన్న పూజంచి ఉపవస్త్రంచడం దావర్మ, వాళ్ళళ మనం ధర్మ మార్గంలో ప్రయాణించి
మరు జనమ లేకుండా తరించడాన్నకి ఇచిిన పుర్మణ గ్రంథ పఠనం దావర్మ తీరుికోవాలి. అలాగే ప్తతృ
ఋణం శ్రదధగా ప్తతృ కార్మాలు ఆచరించడం దావర్మ తీరుికోవాలి.
ఇటువంటి మహతీర్మైన ఋషి పంచమి ప్రతి ఏడు వనాయక చవతి మరునాడు, అంటే భాద్రపద శుదధ
పంచమి నాడు వసుీంది. ఈ ఏడు 3 సెప్ీంబర్ నాడు వచిింది. వైవసవత మనవంతర్ంలో మనకు సపీ
ఋషులు ఉనాిరు. వాళ్ళళ ఎవర్ంటే -
కశ్ాప, అత్రి, భర్దావజ, వశావమిత్ర, గౌతమ, జమదగిి, మరియు వస్త్రషఠ (అరుంధతి సహితంగా
సమరించలి).
ఋషి పంచమినాడు ఈ సపీ ఋషులన్య తలుచుకున్న పూజంచలి, వారి ప్రీతికై తర్పణాలు వదలాలి.
ఈ సపీఋషి మండలం మనకు ఆ రోజు 12:00 న్యండి మధ్యాహిం 02:00 గం వర్కు ఉంటుంది కన్యక
ఆ సమయంలో పూజ చెయాాలి మరియు తర్పణాలు వదలాలి.
ఉతీర్ భార్తంలో ఋషి పంచమి వ్రతం చల ప్రాచుర్ాం పందింది. ఈ రోజు స్టిలందరు బహిషుీ
సమయంలో పాటించ వలస్త్రన న్నయమాలన్న పాటించన్న దోషాలన్య మరియు ఆ సమయం లో
వంటచెయాడం వంటి దోషాల పరిహార్మన్నకి తపపక ఉపవస్త్రంచి ఋషులన్య పూజస్థీరు. ఈ వ్రతాన్ని శ్రీ
కృషుణడు ధర్మ ర్మజుకు వవర్ంగా తెలిప్త, దోష పరిహార్మర్ధం వ్రతాన్ని ఆచరింపచేస్థడు.
ఈ వ్రతం పటిీన స్టిలు ఏడు సంవతార్మలు వ్రత దీక్ష తీసుకున్న చేయాలిా ఉంటుంది. ఈ వ్రత వధ్యనం
పురోహిత్పల దావర్మ ఆచరించి పునీత్పలవవచుి. ఈ వ్రత వధ్యనం మరియు ఉదాాపన వధ్యనం కంచెం
వస్థీర్ంగానే ఉంటాయి. ఈ వ్రత కథన్య చదవడం వలల ఈ ఋషి పంచమి ప్రాశ్స్థీాన్ని
తెలుసుగోగలరు. ఉదాాపన, వ్రతం మొదలు ప్టిీన తరువాత ఏడేళ్లలో ఏ ఏడాదైనా చెయావచుి.
పురుషులు కూడా తర్మపణాలదావర్మ పునీత్పలవవచుి. సర్వవ జనాః సుఖిన్య భవంత్ప.

–-- మోహన శ్ర్మ

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


9

కూచిభొటల షడుగణ శ్ర్మ, వద పండిత్పలు,


ఖ్ండవలిల, ప్ర్వలి మండలం, ప.గో. జలాల
9866098182/ 7730999594 / 6301129863

యజ్ణాపవీత మహిమ
వైదిక సంస్థకర్మలతో పరిచయం ఉని ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ణాపవీతం’. దీన్ననే
తెలుగులో ‘జంధాం’ అంటాం. ఇది చలామంది మెడలో వలాడుతూ ఉంటుంది కానీ, ఇది
అలా ఎందుకు వలాడుత్పందో చలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ణాపవీతాలన్య
వసుకుని వారు న్నషీతోనూ, కందరు ఆచర్ం మీద మకుకవతోనూ, కందరు ఇతరుల
ముందు ప్రదర్శన కోసం, మరికందరు అవసర్మర్ాం ఉపయోగించేవారుగా కనపడతారు.

యజ్ణాపవీతాన్ని ‘బ్రహమసూత్రం’ అన్న కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించలో


ధర్మశాస్థిలు ఈ వధంగా చెబుత్పనాియి.

’సూచనాత్ బ్రహమతతీవసా వదతతీవసా సూచనాత్

తతూాత్రముపవీతతావత్ బ్రహమసూత్రమితి సమృతమ్’

బ్రహమతతాీవన్ని సూచించడాన్నకి, వదతతాీవన్ని సూచించడాన్నకి బ్రహమసూత్రాన్ని


(యజ్ణాపవీతాన్ని) ధరించలి. అదే ఉపవీతం. అంటే ర్క్షణ వసిం.

యజ్ణాపవీతాన్ని, శిఖ్నూ తపపన్నసరిగా ధరించలన్న సమృత్పలు పేర్కంటునాియి.


యజ్ణాపవీతం పర్మ పవత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహమతో కలిస్త్ర పుటిీందన్న
‘యజ్ణాపవీతం పర్మం పవత్రం ప్రజాపతేర్ాతాహజం పుర్స్థీత్...’ అనే మంత్రం చెబుతోంది.

యజ్ణాపవీతాన్ని నవతంత్పవులతో (తొమిమది దార్పుపోగులతో) న్నరిమంచలి. ఒకకకక


తంత్పవునకు ఒకకకక దేవత ఉంటాడన్న సమృత్పల కథనం -

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


10

‘ఓంకారో హోగిిశ్ి నాగశ్ి స్మః ప్తతృప్రజాపతీ


వాయుః సూర్ాశ్ి సర్వశ్ి తన్యీదేవా అమీ నవ
ఓంకార్ః ప్రథమే తంతౌ దివతీయేహోగిిసాథైవ చ
తృతీయ నాగదైవతాం చత్పర్వా స్మదేవతా
పంచమే ప్తతృదైవతాం షష్ఠఠచైవ ప్రజాపతిః
సపీమే మారుతశ్చివ అషీమే సూర్ా ఏవ చ
సర్వవదేవాసుీ నవమే ఇతేాతాసీంత్ప దేవతాః’
మొదటి తంత్పవులో ఓంకార్ం, రండవ తంత్పవులో అగిిదేవుడు, మూడవ తంత్పవులో
నాగదేవత, నాలుగవ తంత్పవులో స్మదేవుత, ఐదవ తంత్పవులో ప్తతృదేవతలు, ఆర్వ
తంత్పవులో బ్రహమదేవుడు, ఏడవ తంత్పవులో వాయుదేవుడు, ఎన్నమిదవ తంత్పవులో
సూరుాడు, తొమిమదవ తంత్పవులో మిగిలిన దేవతలందరూ ఉంటార్న్న ఈ శ్లలకాలోలన్న
పర్మార్ాం.

‘యజ్ణాపవీతం’ కేవలం తంత్ప సముదాయం మాత్రమే కాదన్న అదో తొంభైయారు


వషయాలకు ప్రతీక అన్న స్థమవదఛందోగా పరిశిషీం చెబుతోంది.

’తిథివార్ం చ నక్షత్రం తతీవవదగుణాన్నవతమ్


కాలత్రయం చ మాస్థశ్ి బ్రహమసూత్రం హి షణణవమ్’

ఈ శ్లలకంలో తాతపర్ాం ఇది. తిథులు 15, వార్మలు 7, నక్షత్రాలు 27, తతాీవలు 25, వదాలు 4,
గుణాలు 3, కాలాలు 3, మాస్థలు 12 మొతీం 96. అంటే యజ్ణాపవీతాన్ని ధరించిన వారికి
తిథులలోనూ, వార్మలలోనూ, నక్షత్రాలలోనూ, తతాీవలలోనూ, వదాలలోనూ,
గుణాలలోనూ, కాలాలలోనూ, మాస్థలలోన్య పవత్రత ఏర్పడి అవనీి ధరించిన వారికి
శుభఫలాలన్య కలిగిస్థీయన్న అర్ాం. ‘యజ్ణాపవీతం’ తొంభైయారు కలతలతో కూడి
ఉండాలన్న ‘వశిషఠసమృతి’ చెబుతోంది.

’చత్పర్వవదేషు గాయత్రీ చతిరివంశ్తికాక్షర్త

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


11

తస్థమచిత్పరుగణం కృతావ బ్రహమతంత్పముదీర్యేత్’

నాలుగు వదాలోలనూ గాయత్రీ మంత్రం 24 అక్షర్మలుగానే ఉపదేశించబడింది. అందువలల ఆ


మంత్రంలోన్న అక్షర్మల సంఖ్ాకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు
తంత్పవులుగా యజ్ణాపవీతాన్ని న్నరిమంచుకున్న ధరించలన్న ఉపదేశ్ం. గాయత్రీ మంత్రాన్ని
స్టవకరించే సమయంలో ధరించేది యజ్ణాపవీతం. కన్యక, గాయత్రీ మంత్రాక్షర్మలకు
నాలుగింతల సంఖ్ాతో కూడిన తంత్పవులు ఉండాలన్న తాతపర్ాం.

యజ్ణాపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో స్థముద్రిక శాసిం చకకగా


ప్రబోధిస్ీంది.

’పృషఠదేశే చ నాభాాం చ ధృతం యదివందతే కటిమ్


తదాధర్ాముపవీతం స్థాత్ నాతిలంబం నచోచిిితమ్
ఆయుర్హ ర్తాతిహ్రసవం అతిదీర్ఘం తపోహర్మ్
యశ్ల హర్తాతి సూాలం అతి సూక్ష్మం ధనాపహమ్’

అంటే యజ్ణాపవీతం నడుము వర్కు మాత్రమే వలాడుత్పండాలి. దాన్నకంటే పైన గానీ,


క్రందుగాగానీ ఉండడం మంచిది కాదు. మర్త చినిగా ఉంటే ఆయుషాం తగిగపోత్పంది. మర్త
పడవుగా ఉంటే చేస్త్రన తపసుా నశిసుీంది. లావుగా ఉంటే కీరిీ అంతరిసుీంది. మర్త సనిగా
ఉంటే ధనం నషీమౌత్పంది.

బ్రహమచరి ఒక యజ్ణాపవీతానీి, గృహసుాడు రండు యజ్ణాపవీతాలన్య ధరించలి. వీళ్ళళదదరూ


ఉతీర్తయాన్నకి ప్రతాామాియంగా అదనంగా మరో యజ్ణాపవీతాన్ని ధరించలి. ఆరు నెలలు
కాగానే యజ్ణాపవీతం జీర్ణమైపోత్పంది. కన్యక ప్రతి ఆరు నెలలకు ఒకస్థరి యజ్ణాపవీతాన్ని
ధరించి, పాతబడిన దాన్నన్న తొలగించలి.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


12

యజ్ణాపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో న్నరిధషీ మంత్రాలన్య తపపక


పఠంచలి. మంత్ర పఠనం కాకుండా యజ్ణాపవీతధ్యర్ణ, వసర్జనలు పన్నకిర్మవు.
అశౌచలవలల (ఆపుీల జనన, మర్ణ సమయాలలో) ఇతర్ అమంగళాలు కలిగిన సంధర్మాలలో
వధిగా యజ్ణాపవీతాలన్య మారుికోవాలి. యజ్ణాపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర్
వసుీవులన్య కటిీ అపవత్రం చెయాడం ఎంతమాత్రం పన్నకిర్మదు. అలాచేస్తీ సమసీపాపాలు
చుటుీకుంటాయి. ఒకక మాటలో చెపాపలంటే యజ్ణాపవీతంలోన్న తంత్పవులు మన
శ్ర్తర్ంలోన్న ప్రాణనాడులే! వాటిన్న ఎంత జాగ్రతీగా కాపాడుకుంటామో, యజ్ణాపవీత
తంత్పవులన్య కూడా అంతే జాగ్రతీతో సంర్క్షంచుకోవాలి. యజ్ణాపవీతం మన్నషి
శ్రేయసుాకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం
వసుకోనకకర్లేదు. ధర్మమలన్య ఆచరిసూీ ధరించలి. ఇదే యజ్ణాపవీత మహిమ!

ఆషాఢ్ శుకల అషఠమీ మంగళ్ వార్ము 09-07-2019 న్యండి భాద్రపద శుకల


దావదశీ మంగలవార్ం 19-09-2019 వర్కు శుక్ర మౌఢ్ాము. మార్గశిర్ కృషణ
వదియ శ్న్నవార్ము 14-12-2019 న్యండి మార్గశిర్ శుకల దివతీయ ఆదివార్ం
10-01-2020 వర్కు గురు మౌఢ్ాము.

Address:

SANATHANA DHARMA PARISHATH and SRI KRISHNA-GAYATRI


MANDIRAM
Regd. Office: Flat No.04, Jasmine Tower, L & T – Serene County,
Near Telecom Nagar, Hyderabad, Telangana State, India. Pin:500 032
(M):9866 24 2585 / 824 777 8506 mail:sdparishath@gmail.com

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


13

మహాభార్తయుదధంలో అస్థి లనీి మిసెచాలేా


ఏ.వ.బి. సుబాార్మవు (మొ): 99852 55805

మహాభార్తయుదధంలో పాల్గగని సైనాం సంఖ్ా.

18 రోజులు జరిగిన మహాభార్త యుదధంలో మొతీం 18 అక్షౌహిణిల సైనాం పాల్గగంది. అసలు


అక్షౌహిణి అంటే ఎంత?ఒక ర్థము, ఒక ఏన్యగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాలాంబులు
(పదాతి దళ్ం) కలిస్త్రన సైనాాన్నకి ‘పతిీ' అన్న పేరు. అనగా 1:1:3:5 న్నషపతిీలో ఉంటుంది స్తన.
దీన్నకి మూడు రటలయిన సైనాాన్ని ‘స్తనాముఖ్ము' అంటారు. మూడు ర్థాలు, మూడు
ఏన్యగులు, తొమిమది గుర్రాలు, పదిహ్న్య మంది కాలాలము ఇందులో ఉంటారు.
స్తనాముఖాన్నకి మూడు రటులన్య ‘గులమము' అంటారు. ఇందులో తొమిమది ర్థాలు, తొమిమది
ఏన్యగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంటుల వుంటారు. గులామన్నకి మూడు రటుల ‘గణము'
ఇందులో 27 ర్థాలు, 27 ఏన్యగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంటులంటారు. గణాన్నకి
మూడు రటుల ‘వాహిన్న'. ఇందులో 81 ర్థాలు, 81 ఏన్యగులు, 243 గుర్రాలు, 405 మంది
కాలిబంటుల వుంటారు. వాహిన్నకి మూడు రటుల ‘పౄతన' అంటే 243 ర్థాలు, 243 ఏన్యగులు,
729 గుర్రాలు, 1215 మంది కాలిబంటుల. పౄతనకు మూడు రటుల ‘చమువు' ఇందులో 729
ర్థాలు, 729 ఏన్యగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంటులంటారు.చమువుకు మూడు
రటుల ‘అనీకిన్న'. ఇందులో 2187 ర్థాలు, 2187 ఏన్యగులు, 6561 గుర్రాలు, 10935 మంది
కాలిబంటుల వుంటారు. అనీకిన్నకి పది రటలయితే ‘అక్షౌహిణి' అవుత్పంది. అంటే అక్షౌహిణి లో
21,870 ర్థాలు, 21,870 ఏన్యగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాలాలము
వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుదధంలో పాల్గగనాియి. అంటే 3,93,660
ర్థాలు, 3,93,660 ఏన్యగులు, 11,80,980 గుర్రాలు, 19,68,300 కాలాలము అనిమాట.
ఇకకడ మరో వషయాన్ని తెలియజేయాలి. ఒకకకక ర్థం మీద ఒక యుదధ వీరున్నతో పాటు ఒక
స్థర్థి కూడా వుంటాడు. కాబటిీ స్థర్థులన్య కూడా లెకకలోకి తీసుకోవాలి. అప్పుడు ర్థబలం
7,87,320 అవుత్పంది. అలాగే గజబలంలో కూడా ఒకకకక ఏన్యగు మీదయుదధ వీరున్నతో

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


14

పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబటిీ గజబలం కూడా 7,87,320 అవుత్పంది.
వీటన్నింటిన్న కలిప్తతే కురుక్షేత్ర యుదధంలో 47,23,920 మంది పాల్గగనిటుల తెలుసుీంది. ఈ 18
అక్షౌహిణులోల పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కర్వ బలం 11 అక్షౌహిణిలు.

మహాభార్త యుదధంలో అస్థిలు మహాభీకర్ యుదాధన్నకి దారితీశాయి. దాదాపు ఒక


కోటిమంది మర్ణించిన మహాభార్త యుదాధన్ని చరిత్రకారులు మొదటి ప్రపంచ యుదధంగా
భావంచరు. ధనసుాతో బాణాలన్య ఉపయోగించి జరిగిన ఈ యుదధంలో ఇంత గొపప
సంఖ్ాలో యోధులు మర్ణించడాన్నకి గల కార్ణాలేమై వుండవచుి?

దాదాపు 7వల సంవతార్మల క్రతం జరిగిన ఈ మహాభార్త భీకర్ సమర్ంలో భయానకమైన


ర్స్థయన్నక అస్థిలు వన్నయోగించర్న్న చరిత్రకారులు భావసుీనాిరు. బాణాలన్య మాత్రమే
ఉపయోగించి వుంటే ఇంత ప్దద సంఖ్ాలో సైన్నకులు మర్ణించి వుండేవారు కాదన్న ఎవరైనా
ఊహించవచుి. అయితే ర్స్థయన్నక అస్థిలు ఉపయో గించే స్థంకేతిక పరిజాానం 7వల
సంవతార్మల క్రతం కర్వ పాండవులకు ఎలా లభంచి వుండవచుి? అతాంత ఆసకిీకర్మైన
ఈ అంశాలపై ప్రతేాక కథనమిది...

హరివంశ్ం చరిత్రాతమక గ్రంథం. చరిత్రాతమకంగా ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో


ఇదమిదధంగా తెలియచెపేపదే చరిత్ర. చరిత్రాతమక సంఘటనలకు రుజువులు లభామవుతాయి.
కుణాలుడు ర్మస్త్రన మాగధ (మగధర్మజా) చరిత్ర, కలహణుడు ర్మస్త్రన ర్మజతర్ంగిణి ర్చనలు
ఆయా ర్మజుల జనన మర్ణాల గురించి తేదీలతో సహా వశ్దంగా వవరించబడాాయి. ఇందులో
వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృషణ ద్చవపాయన్యడు ర్మస్త్రన హరివంశ్ం కూడా
ర్మజతర్ంగిణి ర్చనలు ఆయా ర్మజుల జనన మర్ణాల గురించి తేదీలతో సహా వశ్దంగా
వవరించబడాాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. 16,374 శ్లలకాలు వుని ఈ
గ్రంథంలో సూర్ావంశ్పు ర్మజుల చరిత్ర చంద్రవంశ్పు ర్మజుల చరిత్రలు వునాియి.

క్రీ.పూ. 7536 సంవతార్ంలో శ్రీకృషణ ద్చవపాయన్యడు హరివంశ్ం ర్మస్త్రనటుల ఆధ్యర్మలు


లభసుీనాియి. హర్పాప మొహంజదారో నాగరికతకనాి దాదాపు మూడువల సంవతార్మల

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


15

క్రతం హరివంశ్ం ర్మస్త్రనటుల తెలుస్ీంది. వాాస పీఠాన్నకి ఆదుాడు శ్రీకృషణ ద్చవపాయన్యడన్న


అంటారు. హరివంశ్ చరిత్రలో సర్సవతీనదిన్న గురించిన ప్రస్థీవన వుంది. ఎటొచ్చి
హరివంశ్ం ఒక చరిత్రాతమక గ్రంథం. క్రీ.పూ. 22 డిసెంబర్ 5561న ఉతీర్మయణంలో భీషుమడు
ప్రాణతాాగం చేస్త్రనటుల వాాసుడు ర్మశాడు. హరివంశ్ం శ్రీకృషణ ద్చవపాయన్యడు ర్మయటం
ప్రార్ంభంచిన తర్మవత ఆ హరివంశ్ చరిత్రలో వాాసపీఠాధిపత్పలు చరిత్రాతమక
సంఘటనలన్య నమోదు చేసూీ వచిరు.

మహాభార్తయుదధకాలం

దీన్న ప్రకార్ం భీషుమడు 58 ర్మత్రులు అంపశ్యాపై శ్యన్నంచి జీవంచడన్న తెలుసుీంది.


భీషుమడు సైనాాధిపతిగా పదిరోజులు యుదధం చేశాడు. పదోరోజు స్థయంత్రం శిఖ్ండితో
యుదధం చేయాలిాన పరిస్త్రాతిలో అసి సనాాసం చేశాడు. అంటే 68 రోజుల పూర్వం మహాభార్త
యుదధం ప్రార్ంభమైందనిమాట. 22 డిసెంబర్ 5561లో భీషుమడు ప్రాణతాాగం చేశాడు గనక
మహాభార్త యుదధం సరిగాగ క్రీ.పూ. 16.09.5561న ప్రార్ంభమైంది. 18 రోజులు జరిగిన ఈ
అతాంత భీకర్మైన యుదధంలో 92 లక్షలమంది మర్ణించినటుల హరివంశ్ంలో వుంది.
మహాభార్త యుదధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్ానే (89 వలు) నమోదు చేశారు.

దాదాపు ఒక కోటిమంది మర్ణించిన మహాభార్త యుదాధన్ని చలామంది చరిత్రకారులు


మొదటి ప్రపంచ యుదధంగా భావస్థీరు. కోల వంకట చలపతి ర్మస్త్రన మహాభార్త
యుదధకాలం అనే గ్రంథంలో ఈ యుదధం అతాంత భీకర్ంగా జరిగినటుల వరిణంచరు. ధనసుాతో
బాణాలన్య ఉపయోగించి జరిగిన ఈ యుదధంలో ఇంత గొపప సంఖ్ాలో యోధులు
మర్ణించడాన్నకి గల కార్ణాలేమై వుండవచుి?

దాదాపు 7వల సంవతార్మల క్రతం జరిగిన ఈ మహాభార్త భీకర్ సమర్ంలో భయానకమైన


ర్స్థయన్నక అస్థిలు వన్నయోగించర్న్న చరిత్రకారులు భావసుీనాిరు. బాణాలన్య మాత్రమే
ఉపయోగించి వుంటే ఇంత ప్దద సంఖ్ాలో సైన్నకులు మర్ణించి వుండేవారు కాదన్న ఎవరైనా

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


16

ఊహించవచుి. అయితే ర్స్థయన్నక అస్థిలు ఉపయోగించే స్థంకేతిక పరిజాానం 7వల


సంవతార్మల క్రతం కర్వ పాండవులకు ఎలా లభంచి వుండవచుి?

భార్తదేశ్ంలో అరుజన్యన్న మన్యమడైన పర్తక్షత్పీ కాలం వర్కూ నార్దుడు భూలోకంలో


సంచరించినటుల భాగవతంలో వుంది. ఈ నార్దుడు 372 కాంతి సంవతార్మల దూర్ంలో
ఎబుాలా అనే నక్షత్ర మండలంలోన్న బరోహస అనే గ్రహాన్నకి చెందినవాడుగా శాసిజుాలు
భావసుీనాిరు. కాంతికనాి వగంగా ప్రయాణించే స్థంకేతిక పరిజాానం వుండేదనీ
స్త్రరియాలోన్న పుర్మవసుీ శాసిజుాల పరిశ్లధనలో తేలింది.

అసి శ్సి తయార్తలో వీరు న్నపుణులు. వవధర్కాలైన అస్థిలు (మిసెచాల్ా) వైవధామైన ధన్యసుాలు
(లాంచర్ా) పరిజాానం శ్రీకృషుణన్న సహకార్ంతో పాండవులకు లభంచినటులగా తెలుస్ీంది.
ఖాండవ దహనం సందర్ాంలో అగిిదేవుడు శ్రీకృషుణన్నకి అరుజన్యన్నకి ఇచిిన సుదర్శనచక్రం
గాండీవం (లాంచర్) అక్షయ బాణ తూణీర్మలు (మిసెచాల్ా) ర్స్థయన్నకి ఆయుధ్యలుగానే
పరిగణిసుీనాిరు. ఖాండవ దహనం సందర్ాంగా అరుజన్యన్నకి ఇంద్రున్నకీ జరిగిన యుదధం
ఒకర్కంగా స్థీర్వార్గానే భావంచవచుి. దాదాపు 3వల ఎకర్మలోలన్న ఖాండవ వనం
యావతూీ ఈ ర్స్థయన్నక అస్థిల వన్నయోగం వలల కాలి బూడిదైపోయింది.

ఈ అస్థిలన్య వన్నయోగించేందుకు పాసవర్ాలాంటి టెలిపతిక్ అక్షర్మలన్య (మంత్రాలన్య) ఉచఛ


రించేవార్న్న కందరు పరిశ్లధకులు వశేలషి సుీనాి ర్స్థయన్నక అస్థిలన్య ట్రిగగర్లాంటి ఒక
పరికర్మన్ని వొతిీడికి గురిచేస్త్ర భయానక వస్ోటం కలిగించేవార్న్న మరికందరు
వశేలషిసుీనాిరు.

మహాభార్త యుదధంలో రిమోట్ కంట్రోల్తో పాసవర్ాన్య గ్రహించి వస్ోటనం


కలిగించేవార్న్న కూడా కందరు శాసిజుాలు ఊహిసుీనాిరు.

రిమోట్దావర్మఅస్థిల_ప్రయోగం

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


17

మహాభార్త యుదధంలో అస్థిలు మహా భీకర్ యుదాధన్నకి దారి తీశాయి. ఈ స్థంకేతిక


పరిజాానం శ్రీకృషుణన్నకీ భీషుమడికీ అరుజన్యన్నకి కరుణడికీ అభమన్యాడులాంటి 36 మంది
మహార్ధులకు మాత్రమే వుండేదన్న భావసుీనాిరు. .

జప్తఎస పరిజాానం మహాభార్త యుదధంలో వారికి వుంది అనడంలో ఆశ్ిర్ాంలేదు. 7వల


సంవతార్మల క్రతమే ర్స్థయన ఆయుధ్యలన్య తయారుచేయగల స్థంకేతిక పరిజాానం కలిగిన
వారికి జప్తఎస అడావన్ాడ జాాన సంపతిీ తెలిస్త్ర వుండడంలో ఆశ్ిర్ాంలేదు. .

ప్రతి అస్థిన్ని ఉపయోగించ దలచుకనాి ఆ అసిం కోడ నెంబరూ తనకు కేటాయించిన


పాసవర్ా(మంత్రం) ఉచఛరించి నంత మాత్రాన టెలీపతీ దావర్మ గ్రహాంతర్ స్థంకేతిక యుదధ
న్నపుణున్నకి క్షణాలోల చేర్టంతో రిమోట్ కంట్రోల్ దావర్మ ఆ అసిం (మిసెచాల్) శ్త్రువులన్య
నాశ్నం చేయగలిగేదన్న ఊహిసుీనాిరు. ఇలాంటి ఊహ న్నజం అన్యకోవడాన్నకి గల మౌలిక
కార్ణం ఈ మహాభార్త యుదధంలో లక్షలాదిమంది మూకుమమడిగా హతం కావడమే!

అయితే కన్ని స్థధ్యర్ణ అస్థిలు (మిసెచాల్ా) వన్నయోగించే నైపుణాం యుదధం చేస్త వాడికే
వుండేది. కన్ని అస్థిలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచిన్న జర్మనీకి చెందిన కలివన్
హెచిర్ అంటు నాిరు. మహాభార్త యుదధం జరిగిన వధ్యనంపై హెచిర్ 22 సంవతార్మల
క్రతమే పరిశ్లధన చేస్త్ర ప్త.హెచ.డి. పటాీ పందాడు. అయితే ఈ అస్థిలనీి (మిసెచాల్ా) ప్రసుీతం
ఉపయోగిసుీని శాసి పరిజాానాన్నకనాి భనింగా వుండే అవకాశాలు వునాియి.

మహాభార్త యుదధంలో ఉపయోగిం చిన శ్స్థిలోలన్యంచి భయానక గామా కిర్ణాలు సైతం


వలువడి వుండవచుి. ఈ గామా కిర్ణాలకు శ్త్రువు శ్ర్తర్మన్ని త్పత్పీన్నయలు చేస్త అవకాశ్ం
వుంది. ధృతర్మషుున్నకి సంజయుడు మహాభార్త యుదధం గురించి ప్రతాక్షంగా వవరిసూీ
కర్వుల తర్ఫున, పాండవుల తర్ఫున చలామంది యోధులు త్పత్పీన్నయలై పడిపోత్పనాిర్న్న
చెపుతాడు. మహాభార్త యుదధంలో అస్థిలన్య ఎదుటివాడిపై ప్రయోగించడాన్నకి మాత్రమేకాక
స్టవయ ర్క్షణకు సైతం వన్నయోగించినటుల వాాస మహాభార్తంలో వుంది.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


18

ఆధున్నక స్థంకేతిక యుదధ అస్థిలోల టెస్థలషీల్ా అనే అసిం (మిసెచాల్) వుంది. శ్త్రువు ప్రయోగించిన
వందలాది అస్థిలన్య ఈ టెస్థలషీల్ా అనే అసిం న్నర్తవర్ాం చేసుీంది. అంటే ఈ అసిం స్టవయ
ర్క్షణకనిమాట. ఇలాంటి అస్థిలు సైతం మహాభార్త యుదధం వన్నయోగించబడాాయి.
అరుజన్యడు మహాభార్త యుదధం జరిగిన తొలి రండు రోజులూ శ్త్రువు ప్రయోగించిన
అస్థిలనన్నింటినీ న్నర్తవర్ాం చేశాడన్న వాాసుడు ర్మశాడు. న్నర్తవర్ాం అంటే ఈ అసిం న్యంచి
వలువడే అతాంత శ్కిీ శ్త్రువు ఉపయోగించిన అస్థిన్ని తాకి వంటనే ఆవరి చేసుీంది.
మహాభార్త యుదధంలో కోటికి పైగా యోధులు మర్ణించర్ంటే ఈ యుదధం మహాభీకర్మైన
అసి శ్స్థిలతో కనస్థగిందనే చెపాపలి.

18 రోజులోలనే ఇంత ప్దద సంఖ్ాలో మర్ణాలు సంభవంచడం స్థమానా యుదధంలో జరిగే


పన్నకాదు. స్థమ్రాట్ అశ్లకుడు చేస్త్రన కళ్ళంగయుదధంలో 16వల మందే మర్ణించర్న్న
చరిత్రకారులు ర్మశారు. మహాభార్త యుదధంలో చలా భయానకమైన నూాకిలయర్
ఆయుధ్యలన్య వన్నయోగించి వుండాలన్న శాసిజుాలు అన్యమాన్నసుీనాిరు.

ప్రతిరోజూ మూకుమమడి మర్ణాలు సంభవంచి వుండాలి. మొహంజదారో నాగరికత ఒకే ఒకక


రోజులో నాశ్నం అయి వుండవచిన్న చరిత్ర పరిశ్లధకులు భావసుీనాిరు. నాగస్థకిపై
ప్రయోగించిన అణుబాంబు వస్ోటం లాంటిదే మొహం జదారో నగర్ంలో జరిగి
వుండవచినిది శాసిజుాల అన్యమానం.

క్రీసుీకు పూర్వం భూమిపైన్న మానవులోల ఇంతటి స్థంకేతిక పరిజాానం వునిటుల ఇటలీకి చెందిన
మిలన్ అనే పరిశ్లధకుడు 1979లో తన్య ర్మస్త్రన 'అటామిక్ డిసుకాన్ ఇన్ 3000 బి.స్త్ర' అనే
పుసీకంలో పేర్కనాిడు. కురుక్షేత్రంలోన్న 50 గజాల వస్టీర్ణంలో ఎప్త సెంటర్ (భూకంపన
కేంద్రం) వునిటుీ కన్యగొనాిరు. ఆ 50 గజాల వస్టీర్ణంలో చలా లోహాలు కరిగి శిలాజాలై
కనపడాాయి. వీటిపై పరిశ్లధనలు జరిప్తతే ఇవ దాదాపు 3000 బి.స్త్ర. కాలం నాటివన్న తేలింది.
రోమ్కు చెందిన ప్రొఫెసర్ అంటోన్నయో కాాసెీలాలనీ కురుక్షేత్ర యుదధం జరిగిన ప్రాంతాన్ని
సందరిశంచిన తర్మవత ఒక వాాసం ర్మసూీ అకకడ ప్రాణాలు కోలోపయినవారి శ్ర్తర్మలోలన్న

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


19

ఎముకల శ్కలాలన్య పరిశీలించిన తర్మవత ఆ మర్ణాలు అణుయుదధం వలల


సంభవంచినవగానే న్నర్మధరించరు.

అస్థిల_వవర్మలు

మహాభార్తంలోన్న మౌసుల పర్వంలో మహాభార్త యుదధంలో వన్నయోగించిన అస్థిల


గురించిన వవర్మలు వునాియి. అతి వగంతో ప్రయాణించే వమానాలోల వశావన్ని సైతం
నాశ్నం చేయగల అణుబాంబులు వునాియన్న ర్మశారు. పది సూరుాలు ప్రసరించగల వడిన్న
పుటిీంచే అస్థిలు వునాియన్న వుంది. ఒకేస్థరి వయిమందిన్న భసమం చేస్త అస్థిలన్య
వన్నయోగించర్న్న పేర్కనాిరు. వంట్రుకలు, గోళ్ళళ లాంటి వాటితోసహా దగధం చేయగల
మార్ణాస్థిలు వుండేవ. మహాభార్త యుదధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల
దూర్ంలోన్న పక్షులు సైతం ప్రాణాలు కోలోపయాయి. యుదధ గుడార్మలోలన్న భోజన పదార్మాలు
సైతం సూక్ష్మక్రములకు న్నలయంగా మార్మయి. వలాదిమంది సైన్నకులు పారిపోయి
నదీనదాలోల మున్నగి తేలుతూ ప్రాణాలు కాపాడుకనాిరు.

మహాభార్తంలో బ్రహామస్థిన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహామసి ప్రయోగం వలల భూమి


యావతూీ నాశ్నం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మార్తాయి. మహాభార్త
యుదధం ఒక చరిత్రక సతాం. శ్రీకృషుణన్న ఆధవర్ాంలో జరిగిన ఈ యుదధంలో ఆయన తన యుదధ
నైపుణాం కనాి వ్యాహాతమకంగా యుదధం నడిప్తంచగలిగాడు.

శ్రీకృషుణడు దైవాంశ్ సంభూత్పడు. అంతటి భీకర్ యుదధంలో తాన్య ఎలాంటి అస్థిాన్ని


ప్రయోగించకుండా పాండవులకు వజయం స్థధించి ప్టిీ కర్వులన్య భూమిపై లేకుండా
చేయగలిగాడు.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


20

Dr.Potharaju Venkateswara Rao, B.Sc.,B.Com, B.A.,B.Ed.,


B.L. He is PhD holder in Law from Acharya Nagarjuna
University. He is recognised as the first person who did research
on water rights. He is the Advocate practising in the A.P. High
Court. He set his hand in translating many Acts into Telugu.
(M):8885552444 Mail:vraopotharaju@gmail.com

కుర్మీళ్ం పీఠాధిపతి శ్రీ స్త్రదేధశ్వర్మనంద భార్తీ మహాస్థవమి. –


ఒక సమాలోచన.
…..డా. పోతర్మజు వంకటేశ్వర్ ర్మవు

వీర్వ పూర్మవశ్రమంలో.... స్థహితా, అవధ్యన, ఆశు కవతా, భువనవజయ స్థమ్రాజాాలలో


సమ్రాట్ గా వలిగిన డాకీర్ శ్రీ ప్రస్థదర్మయ కులపతిగారు. గుంటూరు హిందూ కాలేజ్
కులపతి/ Principal గా, తెలుగు
ఉపనాాసకులుగా వదాారుాలన్య సనామర్గంలో
నడిప్తన గురుదేవులు.
మంత్రశాసిం,తంత్రశాసిం,యోగాభాాసం,వాాయా
మం, ముషిీయుదధం, వయిట్ లిఫ్ీంగ్, అవధ్యనం,
ఆశుకవతవం... ఇలా బహువదాలలో అసమాన
ప్రతిభామూరుీలైన దివా దీపుీలు వీరు.
ఇంతటి బహుముఖ్ ప్రజాా జాాన ఘన్యలైన
పీఠాధిపత్పలు భార్తదేశ్ంలోనే వీరు తపప ఇంకెవరూ లేర్నిది ప్దదలమాట.

వీరి ధ్యర్ణ, స్థధన అననా స్థమానాం. కన్ని వల పదాాలు, శ్లలకాలు వీరి మస్త్రీషకం లో
న్నక్షపీమై ఉంటాయి. వీరు అనేక దేవతల మంత్రాలన్య కన్ని కోటల పర్మాయములు
ఉపాస్త్రంచరు.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


21

వీరి ఉఛవస న్నశావసలే మంత్రములు... మంత్రములే వీరి ఉఛవస న్నశావసములు...


వీరిన్న చూస్తీనే? నడిచి వచేి మంత్రాధిదేవతలా.. తర్లివచేి పూర్వమహాకవ సమూహముగా
అన్నప్తసుీంది...
వీరి పూర్తవకులూ అంతటి వార్వ! వీరి ముతాీత శ్రీ పోతర్మజు ర్మమకవ. వీరు 20 కళ్లలో
న్నషాణత్పలు. సుప్రస్త్రదధ కపపర్పు స్దర్ కవులకు వీర్వ అవధ్యన గురువర్వణుాలు. కులపతి గారి
ప్తతామహ వంశ్ం పోతర్మజు వారు, మాతామహ వంశ్ం కపపర్పు వారు.

రండు వంశ్ములలో పూరువలంతా మహా మంత్రులు,దండనాథులు, దివాన్యలు,


గ్రామాధికారులు, మహాకవులు.అందుకే? అటు కవతవము, ఇటు వాాయామము రండింటి
పటల ఆకర్ుణ, అన్యర్మగం, స్థధన, ప్రజా సహజస్త్రదధంగా వీరికి వచియి.
వీటి స్థధనలో వీరు ఎంచుకునిది ఉపాసనా మార్గం. ఇందుకే, ఆ వదాలు
ర్కీన్నషఠమై,హృదయ కంజాతసామైనాయి.
బహుశా! తికకన, ప్దదన, తిమమర్సు వంటి మహనీయులు ఈ కుటుంబాలకు ప్రేర్ణ
అయిఉంటారు. తికకన కుటుంబీకులు దండనాధులుగా, మహా మంత్రులుగా,
గ్రామాధికారులుగా చరిత్ర ప్రస్త్రదుధలు.
అలలస్థన్న ప్దదన శ్రీకృషణ దేవర్మయలకు యుదధవ్యాహం, ర్ణతంత్రంలో గురు దేవులుగా
ఉండేవారు.
ఇక, తిమమర్సు వారిది ఇకకడి కండవీడు ప్రాంతం న్యండే వళ్ళలన కుటుంబం. ర్మయలవారి
కుటుంబాలకు తండ్రి, గురువు, దైవము... అనీి తిమమర్సు వార్వ అనిది చరిత్ర లిఖితము.
ఇలా... ప్రస్థదర్మయ కులపతి గారి వంశాలపై వీర్ందరి ప్రభావం తపపక ఉంటుంది.
కులపతి గారు మొటీమొదటి అవధ్యనం తన 15వ ఏట కపపర్ం లోనే చేశారు. ప్రఖాాత
కపపర్పు కవుల తముమడు బుచిిర్మమయా గారి అధాక్షతలో జరిగింది. అలా మొదలైన వారి
అవధ్యనం అప్రతిహతంగా స్థగింది.
కులపతి గారి గురుదేవులు శ్రీ ప్తంగళ్ళ లక్ష్మీకాంతంగారు. వారి సూచనతో కులపతి గారు
అవధ్యనాలకు సవస్త్రీ చెప్తప, తెలుగులో M. A., Phd సంపూర్ణం చేశారు.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


22

మహాకవ పోతని భాగవతం పై వీరి పరిశ్లధన జరిగింది. ఆ ఆశుకవతా ధోర్ణి న్న, ఆ


అవధ్యన వదాామూలమైన ధ్యర్ణన్య భువన వజయాలలో ప్రదరిశంచి, పదాాన్నకి పటాీభష్ఠకం
చేశారు.
2002లో సనాస్త్రంచి, కుర్మీళ్ం పీఠాధిపత్పలయాారు. పూర్వం శ్రీ మౌనస్థవమి, శ్రీ
వమలానంద భార్తి, శ్రీ త్రివక్రమ ర్మమానంద భార్తి, శ్రీ శివ చిదానంద భార్తి వంటి
మహితాత్పమలు అధిపత్పలు గా ఉని శ్రీ స్త్రదేధశ్వర్త పీఠాన్నకి వీరు నేడు అలంకృత్పలయాారు.

తమిళ్నాడులో తెలుగు స్థవమి మౌనస్థవమి 1916లో స్థాప్తంచిన ఈ స్త్రదేధశ్వర్త పీఠం.. నేటి శ్రీ
శ్రీ శ్రీ స్త్రదేధశ్వర్మనంద భార్తీ మహాస్థవమి ఏలుబడిలో.... ఆధ్యాతిమక, స్థర్సవత , సంగీత
సమలంకృతమై వయి వనెిలలతో మేటి పీఠంగా వలుగులీన్యతోంది...
తికకన, పోతన, శ్రీనాథుడు, శ్రీ కావాకంఠ గణపతిమున్న, తిరుపతి వంకట కవులు, కపపర్పు
స్దర్ కవులు, వశ్వనాథ సతానార్మయణ వంటి... మహా ఔపదేశిక, సహజ కవులే
ప్రస్థదర్మయ కులపతి గారి కవన, ఉపాసనా జీవనాన్నకి ప్రభావ మూరుీలు.
అవధ్యన, ఆశుకవతవం తో పాటు ఎన్యి మహాదుాతమైన ర్చనలు చేస్త్రన మహాకవ, మహా
మనీషి, మహితాత్పమడు శ్రీ శ్రీ శ్రీ స్త్రదేధశ్వర్మనంద భార్తీ మహాస్థవమి.
" కులపతి.. కులపతి.. మహాకవ దళ్పతి 'అన్న కీరిీగాంచిన ఈ మహనీయున్నకి, మహా మంత్ర
సవరూపంగా భాస్త్రంచే ఈ స్థవములవారికి అక్షర్ సుమములతో అర్ిన చేసుీనాిన్య -
రోజుకు వయిా నేల దండీలు, రండు వల బస్టకలు తీస్తవారు. ఇన్యప కడీాలన్య ఒంచేవారు.
ప్దదప్దద ర్మళ్లన్య ఎతిీ పడేస్తవారు. కన్ని గంటలపాటు ఒకే యోగాసనంలో ఉండేవారు. ఇక
యోగ స్థధన అస్థమానాం. కపపర్పు కవుల తర్మవత వీర్ంతటి వగంగా పదాాలు చెపేప
నేరుపకలవారు లేనేలేరు. వారు పుసీకాలు చదివ, 60 ఏళ్ళళ దాటిపోయింది. ఇపపటికీ కన్నివల
పదాాలు, శ్లలకాలు వారి ర్సనాగ్రంపై నాటాం చేసూీ ఉంటాయి. 10వ తర్గతి న్యండి Phd.
వర్కూ వార్వ అగ్రస్థానం స్థధించరు. 19 ఏళ్లకే కాలేజీలో Tutor అయాారు. ఇక వారిది
కఠోర్మైన మంత్రస్థధన. ఇంతటి ప్రతిభ, శ్కిీ, స్థధన, పటుీదల ఉని ఈ స్థవమివారిన్న మనం
దరిశంచుకోవడం, వారు ఉని కాలంలోనే మనమూ ఉండడం మహదాాగాం... అన్న, నా
భావన..

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


23

వభూతి యొకక మహిమ


(ఆధ్యాతిమక ధర్మ సందేహాలు గ్రూప్ న్యంచి)

....స్తకర్ణ:Hari VSRC Sharma

వదములు, పుర్మణములు ఏకకంఠముతో వభూతి యొకక మాహిమన్య చటుచునివ. భసమ


స్థినము చేస్త్రనవారు సర్వతీర్మధలు చేస్త్రనవారితో సమానము.

భసమధ్యర్ణ చేస్త్రన వారికి దుషీ గ్రహములు, ప్తశాచములు, సర్వరోగములు, పాపములు


సమీప్తంచవు. ధర్మబుదిధ కలుగున్య . బాహా ప్రపంచ జాానము కలుగున్య.

వభూది నొసట ధరించి శివపంచక్షరి మంత్రము ప్రతిదినము పఠచుచుండిన లలాటమున


బ్రహమవ్రాస్త్రన వ్రాత కూడా తారుమార్గున్య.

అగిికి దహించే గుణం ఉంది. కటెీలు, ప్తడకలు మొదలైన వాటికి దహనమయేా గుణం ఉంది.
ఈ రండింటి సమేమళ్నంతో ఉదావంచిన వభూతి, ఆ రండు గుణాలనూ తాజంచి శాశ్వత
రూపాన్ని సంతరించుకుంది. వభూతి దహించదు, దహనమవదు. ఇది న్నరుగణతావన్ని
సంతరించుకుంది. హోమగుండంలో హోమం చేస్త్రనప్పుడు, ధున్నలో కబారికాయలు
మొదలైనవ భసమం అయినప్పుడు వచిిన బూడిదన్య వభూతి అంటారు.

హోమగుండం, ధున్న – రండూ పర్మ పవత్రమైనవ. హోమగుండంలో మోదుగ, ర్మవ


సమిధలు, ఆవునెయిా ఉపయోగిస్థీరు. ధున్నలో పీచు తీయన్న కబారికాయలు (Hairy
Coconuts), ప్తడకలు (cakes made of cows dung), ర్మవ, త్పలస్త్ర, మేడి చెటల కమమలు
(Pieces of Peepal, Tulasi and Medi), నవధ్యనాాలు (Nine different grains),
గంధపుచెకకలు (Pieces of Sandal wood), నేర్వడు, స్థంబ్రాణి (Sambrani), ఆవునెయిా

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


24

(Cows ghee ), స్థంబ్రాణి sambrani powder), అగర్త్పీలు (Incense Sticks) వస్థీరు.


ఇవనీి కాలగా మిగిలిన బూడిద వభూతి.

వభూతి ధరించేవధ్యనం....

కుడిచేతి మధామ, అనామికా వళ్ళ స్థయంతో వభూతిన్న చేతిలోకి తీసుకోవాలి. న్యదుటిపై


ప్టుీకోవడం కూడా ఎడమవైపు న్యండి కుడివైపుకు వభూతి ర్వఖ్లు తీరిిదిదాదలి. అప్పుడు
అంగుషీముతో వభూతి ర్వఖ్లపై కుడివైపు న్యండి ఎడమవైపుకు మూడు ర్వఖ్లుగా
ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడాబొటుీ అన్న అర్ాం. వభూతి
ధరించినపుడు న్యదిటిపై కన్యబొమమలు దాటి ప్రకకలకు గాన్న కన్యబొమమల క్రందికిగాన్న
ధరించకూడదు. వభూతిధ్యర్ణ దేవతాపూజ, జపము, యజాము, హోమము,
శుభకార్ాములోల ధరించిన కార్ాములు స్త్రదిధంచున్య. తపపక ధరించవలెన్య. వభూతి భసమం,
తిలకం కాన్న నొసట ధరించన్నదే భగవంత్పన్న తీర్ధప్రస్థదములు స్టవకరించ కూడదు.

వభూతి పేరుల - వర్ణములు

1. భసమం - శేవత వర్ణము 2. వభూతి - కప్తలవర్ణము, 3. భస్త్రతము -కృషణ వర్ణము4. క్షార్ము


– ఆకాశ్వర్ణము 5. ర్క్షయన్న - ర్కీవర్ణము

హోమ భసమం (వభూతి) ధ్యర్ణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి. హోమ భసమ ధ్యర్ణతో
మన్నషిలో ఉండే అన్ని ర్కాల దోషాలు న్నవారించబడతాయి. హోమ భసమ ధ్యర్ణతో దేవున్న
అన్యగ్రహం కలిగి అన్ని పన్యలు న్నర్మటకంగా జరుగుతాయి. భసమ ధ్యర్ణతో అన్ని ర్కాల
గోచర్, అగోచర్, దృశ్ా, అదృశ్ా రోగాలు తొలగిపోతాయి.

వవధ హోమభస్థమలు చేస్త మేలు:

శ్రీ మహాగణపతి హోమంలోన్న భస్థమన్ని ఉపయోగిస్తీ అన్ని పన్యలు న్నర్మటంకంగా


జరుగుతాయి.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


25

శ్రీ సుబ్రహమణా స్థవమి హోమంలోన్న భస్థమన్ని ధరిస్తీ ఇంటోల ఉండే కలహాలు తొలగి అందరికీ
శాంతి లభసుీంది.

శ్రీ దుర్మగ హోమంలోన్న భస్థమన్ని ధరిస్తీ సకల శ్త్రువుల నాశ్నం జరిగి ప్రశాంతత గల
జీవతాన్ని స్థగించవచుి.

శ్రీ ధనవంతరి హోమంలోన్న భస్థమన్ని ధరిస్తీ అన్ని రోగాలు న్నవారించబడి దేహం


వజ్రసమానంగా మారుత్పంది.

శ్రీ నవగ్రహ హోమంలోన్న భస్థమన్ని ధరిస్తీ ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.

శ్రీ మహా మృత్పాంజయ హోమంలోన్న భసమంతో అన్ని ర్కాల అకాల మృత్పావులు


తొలగిపోతాయి

శ్రీ లలిత త్రిపుర్ సుందరి, శ్రీ ర్మజర్మజేశ్వరి దేవ, శ్రీ గాయత్రి దేవ హోమం, శ్రీ చక్ర హోమాలోలన్న
భస్థమన్ని ధరిస్తీ అన్ని పన్యలోల వజయం స్త్రదిధంచడంతో పాటు జీవతాంతం సౌఖ్ాదాయక
జీవతాన్ని కలిగి వుంటారు.

శ్రీ సుదర్శన హోమం భసమధ్యర్ణతో శ్త్రువుల న్నరూమలనం జరుగుత్పంది.

శ్రీ లక్ష్మీ నార్మయణ హోమంలోన్న భస్థమన్ని ధరిస్తీ భార్మాభర్ీల మధా సపర్ధలు తొలగిపోతాయి.

హోమ భసమధ్యర్ణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృషిీ, శాపం, గ్రహ బాధలు వధించవు.

వభూతి స్థినం అంటే ఏమిటి? ఈ మాట ఎలా పుటుీకచిింది?

స్థినం అంటే ఒంటి మీద నీళ్ళళ పోసుకోవడం. ఒంటి న్నండా వభూతి పూసుకుంటే దాన్నన్న
వభూతి స్థినం అంటారు. ఎందుకన్య? నీళ్ళకీ వభూతికీ ఉని అవనాభావ సంబంధం
ఏమిటో?

ఈ ప్రశ్ి కి సమాధ్యనం అటిించి నరుకకదాదం. ఏ వసుీవైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది


భసమం, లేదా బూడిద. కాలడాన్నకి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


26

రండు, అది ర్మజుకున్న అంటుకోడాన్నకి తగినంత వడి ఉండాలి. మూడు, ఆ వసుీవు


మండడాన్నకి తగినంత ఆమలజన్న సర్ఫర్మ ఉండాలి. అప్పుడు ఆ వసుీవు కాలుత్పంది. కాలగా
మిగిలిన దాన్నన్న బూడిద అంటాం. వభూది ఒక ర్కం బూడిదే అన్న మనందరికీ తెలుసు. కాన్న
నీళ్ళళ కూడ మర్క ర్కం బూడిదే అన్న మనలో ఎంతమందికి తెలుసు? ఉదజన్న వాయువు న్న
ఆమలజన్న సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కన్యక, మండవలస్త్రన పదార్ధం
అంతా మండిపోగా మిగిలినవ బూడిద, నీళ్ళళన్య. బూడిద ఒంటిన్నండా ర్మసుకోడాన్నకీ, నీళ్ళళ
ఒంటి మీద పోసుకోడాన్నకీ మధా ఉని వైజాాన్నక పర్మైన స్థరూపాము మనవాళ్ళకి తెలిస్త
‘వభూది స్థినం’ అని పేరు ప్టేీర్మ? లేక, ఇది కేవలం కాకతాళీయమా?

వభుతి పర్మేశ్వరున్నకి అతాంత ప్రీతిపాత్రమైనది. ఈ వభూతి ధరించిన వారిన్న పర్మేశ్వరుడు


అన్యక్షణం కాపాడుతూ ఉంటాడు. నర్క బాధలు లోన్యకాకుండా చూస్థీడు. కాలిిన పేడన్య
(ఆవు పేడ) ఈ భసమం లో ఉపయోగిసూీ ఉంటారు. భసమ ధ్యర్ణ చేయకుండా చేస్త జపతపాలు
ఫలితాలన్య ఇవవవన్న శాసి వచనము. మన శ్ర్తర్ములో 32 చోటల భసమ ధ్యర్ణ చెయాాలి అన్న
శాసిము చేపోీంది, కాన్న ఈ కాలము లో అలాగ చెయాటము వీలుపడన్న పక్షములో కనీసము
శిర్సుా, రండు చేత్పలు, గుండె, నాభ అనే ఐదు ప్రదేశాలలో భస్థమన్ని ధరించవచుి.
త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడాముగా భసమ ధ్యర్ణ చేయాలి. ఇలాగ చేస్తీ జనమ జనమల
పాపాలు నస్త్రంచి పోతాయన్న ప్దదల వాకుక.

ఈ భసమ ధ్యర్ణ చేయడాన్నకి కన్ని మంత్రాలు చెపపబడాాయి శాస్థిలలో.

బ్రాహమణ, క్షత్రియులు "మానస్ీకే మంత్రము " తో, వైశుాలు " త్రాయంబక " మంత్రము తో ,
ఇతరులు శివపంచక్షరి తో భసమ ధ్యర్ణ చెయాలి.

ఈ వభుతి మహిమన్య వవరించే కధ దేవ భాగవతము పదకండవ సకందము లో ఉంది.

మహిమాన్నవతమైన వభూతిన్న వవధ పదధత్పలలో తయారు చేస్థీరు. ఆవుపేడన్య కింద


పడనీయకుండా, చేతోీపటుీకున్న, వదమంత్రాల మధా హోమము చేస్త్ర తయారు చేసుకుని

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


27

భస్థమన్ని "శాంతికము " అన్న అంటారు. షడాక్షరి మంత్రముతో హోమము చేస్త్ర తయారు
చేసుకునే భస్థమన్ని "పౌషిఠకం" అన్న అంటారు. బీజాక్షర్మలతో హోమము చేస్త్ర తయారు చేస్త్రన
భస్థమన్ని "కామదం" అన్న అంటారు..

భసమం తయారు చేసుకునే ముందే ఆవుపేడన్య స్తకరించి, చిటుీ, లేక పటుీన్య కలుపుతూ ముదద
చేస్త్ర, ఆ ముదదన్య ప్తడకలుగా చేస్త్ర అతి శుభ్రమైన ప్రదేశ్ములో ఎండబెటాీలి.

యాగాలు చేసుీనిప్పుడు అర్ణిన్న మధించడం దావర్ వచిిన అగిితో గాన్న, మంత్ర


పూర్వకముగా ప్తడకలన్య హోమ గుండము లో వస్త్ర హోమము
చెయాాలి.అనంతర్ంశుభ్రమైన పాత్రలో వభూతిన్న న్నంపాలి

(గమన్నక: హోమభస్థమన్ని ఎటిీ పరిస్త్రాత్పలోలనూ నేలపై ఉంచకూడదు.)

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


28

సర్సవతి నాగరికత (Sarawati Civilization)


భార్త చరిత్రకు స్థక్షాం-(3)

ఫణి శ్ర్మ (M) : 94404 90999

ఇక #సర్సవతి #నది గురించి మన ఇతిహాసం మహాభార్తంలో కూడా ప్రస్థీవన ఉంది.

మహాభార్తం 1.90.25.26 లో అనేక మంది మహార్మజులు సర్సవతి నదీ తీర్ంలో


యజాయాగాలు చేశార్న్న ఉనిది. సర్సవతి నది గర్మాన్నకి దగగర్లో ఉని హర్పప నాగరికతలో
భాగమైన కాలిబంగన్లో పుర్మతన యజాగుండాలు యొకక అవశేషాలు తవవకాలోల
బయటపడాాయి. యజాగుండాలు/ అగిిహోత్రాలు ఉనిది ఒకక వద ధర్మములో మాత్రమే.
హర్పపనాగరికత ప్రజలు హిందువులనడాన్నకి ఇది ఒకకటి సరిపోత్పందేమొ.

మహభార్తం జరిగి ఇపపటికి 5150 సంవతార్మలు గడించింది. మహాభార్తం సర్సవతి నది


ఎండిపోవడం గురించి ప్రస్థీవసూీ వనాశ్న/ఉపమజజన మొదలైన ప్రాంతాలోల సర్సవతినది
కన్నప్తంచడం లేదన్న చెపోీంది.

బలర్మముడు సర్సవతి నదిలో యాదవుల చితాభస్థమన్ని కలిప్త, దావర్క న్యంచి మధుర్కు


ప్రయాణించడన్న ఉంది.

అంతేకాదు మహాభార్త సమయాన్నకి సర్సవతీ నది ఎండిపోవడం ప్రార్ంభమయిాంది. ఎంతో


పవత్రమైన సర్సవతినది ఎండిపోవడం తటుీకోలేన్న బలర్మముడు యుదధంలో పాల్గగనకుండా
వైర్మగాంతో సర్సవతీ నది తీర్ంలో ఉని అనేక పుణా క్షేత్రాల దర్శనం చేసుకునాిడు. సర్సవతి
నది 6000 ఏళ్ళ క్రతం న్యంచి ప్రవాహం తగిగపోయి 4000 ఏళ్ళ క్రతం కన్యమరుగయిాంది. అది
కన్యమరుగవడాన్నకి 1000 సంవతార్మల ముందు పరిస్త్రాతిన్న మహాభార్తం వవరిస్ీంది.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


29

సర్సవతి నది ఎండిపోవడాన్నకి ఒక కార్ణం దావపర్యుగాంతం.

స్థధ్యర్ణంగా యుగాంతం అనగానే చలామంది ప్రళ్యం వచిి ప్రపంచమంతా


నాశ్నమవుత్పందన్న అన్యకుంటారు. కలపం అంటే 4.32 బిలిలయన్ సంవతార్మలు.
కలాపంతాన్నకి సమసీ సృషిీ మొతీం నాశ్నమవుత్పంది. యుగాంతం జరిగి కతీ యుగం
ప్రార్ంభమయేా కాలంలో ప్రళ్యం ర్మదు కానీ, అనేక భౌగోళ్ళక మారుపలు సంభవస్థీయి.

ఒక యుగం అంతమై కతీ యుగం ప్రార్ంభమయేా సమయంలో సంధికాలం అంటూ కంత


ఉంటుంది. యుగం అంతమవవగానే ఒకక స్థర్వ ప్రపంచంలో మారుపలు సంభవస్థీయన్న
చెపపలేము. ఒక యుగం అంతమవవడాన్నకి కంతకాలం ముందు న్యంచి కతీ యుగం
ప్రార్ంభమైన కంత కాలం వర్కు అనేక మారుపలు చోటు చేసుకుంటాయి. యుగాంతంలో
అతాధిక జనాభా నాశ్నమవుత్పంది.

8,64,000 సంవతార్మల దావపర్యుగం 17 ఫ్బ్రవరి 3102 BC లో ముగిస్త్రంది. దీన్నకి 36 ఏళ్ళ


ముందు మహాభార్తం అనే మహాప్రపంచయుదధం జరిగి ప్రపంచ జనాభ నాశ్నమైంది.
అణుబాంబులు పడి అనేక నాగరికతలు ధవంసమయాాయి. ప్రపంచం మొతీం ఈ యుదధంలో
పాల్గగనిది.

దావపర్యుగాంతం ప్రభావం చేత యుగాంతాన్నకి ముందు సంధికాలంలో సర్సవతి నది


ఎండిపోవడం ప్రార్ంభమైంది. ఇది ఒకటేీ కాదు, మనం కాసీ జాగ్రతీగా గమన్నస్తీ ఇదే
సమయంలో ప్రపంచంలో కూడా అనేక మారుపలు చోటు చేసుకునాియి. సుమేరియ
నాగరికత 2200 BC కి పూరిీగా త్పడిచిప్టుీకుపోయింది. ఈజప్ీ ర్మజాం కూడా సరిగాగ ఈ
సమయంలోనే అంటే సంధికాలంలోనే వాతావర్ణ మారుపల కార్ణంగా పతనమైంది. ఇక
పచిన్న మైదాన ప్రాంతమైన సహార్ గత 4000 ఏళ్ళ క్రతం చోటు చేసుకుని వాతావర్ణ
మారుపల కార్ణంగా ఏడారిగా మారిపోయింది. అన్నిటికంటే ముఖ్ామైనది, దావర్క
దావపర్యుగాంతం సమయంలోనే సముద్రంలో కలిస్త్రపోయింది. ఈనాటికి అర్వబియా

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


30

సముద్రంలో ఉంది. ఇవనీి కూడా యుగాంతం ప్రభావమే. వాటిలో భాగమే సర్సవతి నది
అంతర్మధనమవడం.

సర్సవతి నాగరికత(Sarawati Civilization) : అసలైన భార్త చరిత్రకు స్థక్షాం-(8)

150 మిలీలమీటర్ల కంటే అతి తకుకవ వర్ుపాతం, అధిక ఉష్ణణగ్రతలు కలిగిన జైసలమర్ జలాలలో
భూగర్ా జలాలు 40-50 మీటర్ల లోత్పలో అందుబాటులో ఉంటాయి. అకకడ బావులు న్నతాం
జలంతో కళ్కళ్లాడుతూ ఉంటాయి. ఎప్పుడు ఎండిపోవు. అకకడుని భూగర్ా జలాలన్య
పరిశీలిస్తీ Tritium content అతి తకుకవగా ఉంది. అంటే ఇవ ఈ కాలంలో నీటి సంర్క్షణా
చర్ాలతో క్రంద నేలలో ఇంకిన నీరు కాదుట. Independent Isotope analyses మరియు
Radiocarbon data ప్రకార్ం ఇసుకతినెిల కింద ఉని ఈ మంచినీరు కన్ని వల
సంవతార్మల క్రతం నాటివన్న తేలింది.

ర్మజస్థాన్లో మరికన్ని ప్రాంతాలోల జరిగిన పరిశ్లధనలోల అకకడ అందుబాటులో ఉని నీరు


4000-8000 ఏళ్ళ క్రతం నాటివన్న తేలాిరు. అసలు ఏడారి ప్రాంతంలో భూగర్ాంలో
మంచినీరు దొర్కడమేంటన్న పరిశీలిస్తీ ఈ నీరు వల సంవతార్మల క్రతం పవత్ర
భార్తభూమిలో ప్రవహించిన సర్సవతి నది నీర్న్న న్నర్మధర్ణకు వచిరు. మర్క ఆసకిీకర్మైన
అంశ్ం ఏమిటంటే ర్మజస్థాన్ ప్రాంతం ఏడారిగా మారిపోవడాన్నకి కార్ణం సర్సవతీ నది
ఎండిపోవడమే అన్న చెపుీనాిరు.

ఇలా న్నర్మధరించడాన్నకి కార్ణం లేకపోలేదు. వీళ్ళకు దొరికిన శుదధజాలాలనీి ఎండిపోయిన


సర్సవతి నది గర్ాం ఉని ప్రాంతంలోన్నవనట. ఈరోజు శాసివతీలు కూడా ర్మజస్థాన్లో
భూగర్ాంలో ఉని సర్సవతీనది నీటిన్న వలికితీస్త ప్రయతింలో ఉనాిరు. ఇకకడ భూగర్ాంలో
ఉని నది నీటిన్న పైకి తీసుకుర్మవడం దావర్మ ర్మజస్థాన్ ప్రాంతంలో నీటి కరువున్య తగిగచవచిన్న
అభప్రాయపడుత్పనాిరు.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


31

ఆరుాలు భార్తదేశ్ం మీదకు 1800 BC లో దండయాత్రకు వచిర్న్న, హిందూ సంసృతి


వారిదేనన్న, వారు మధా ఆస్త్రయా, తూరుో దేశాలకు చెందినవార్న్న ఒక వాదన ఉంది. కానీ
ఆరుాలు దండయాత్ర స్త్రదాధంతము (Indo-Aryan Invasion) నకు ఎటువంటి చరిత్రిక
ఆధ్యర్లు లేవు. అదే కాకుండా ఆరుాల దండయాత్ర స్త్రదాధంతం తపపన్న చెపపడాన్నకి అనేక
ఆధ్యర్మలు ఉనాియి. సర్సవతి నది కూడా అటువంటిదే.

ఆధ్యాతిమక – జ్ణాతిష ర్ంగాలకి సంభందించిన ఇంకా మన సభుాలందరికీ


ఉపయోగపడే ఏ ప్రకటనలైనా “శ్రీ గాయత్రి” పత్రికలో ఉచితంగా వయ సంకలిపంచం.
ప్రకటన ఆకర్ుణీయంగా తయారుచేస్త్ర WhatsApp దావర్మ 9866 242585 కి పంపండి.

....వ.యన్. శాస్త్రి, ఎడిటర్, శ్రీ గాయత్రి

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


32

హిమాలయం-మహిమాలయం (5)
.....M. Raghavendra Rao,Hyderabad
(M):8099 12 6636

రుద్రప్రయాగ న్యండి కేదార్నాధ్ వళ్లల మార్గం 2013 ఉతాపతంలో దారుణంగా ద్బాతింది. ఆ


గురుీలు నేటికి కూడా కన్ని చోటల కన్నప్తస్థీయి. కన్యక ఈ దారిలో చల జాగ్రతీగా వళాళలి.
ఒకప్పుడు చలా వసత్పలు ఉండేవట. ఇప్పుడు ఈ దారిలో ఎకుకవ సౌకర్మాలు లేవు. కన్యక
పాలు, పళ్ళళ, నీళ్ళళ వంటివ రుద్రప్రయాగలో అవసర్ం మేర్ తీసుకోవడం మంచిది. ఈ
రోడుాలో ఒక గంట ప్రయాణం అనంతర్ం దూర్ంగా మంచుతో కపపబడిన పర్వత శిఖ్ర్మలు
దర్శనమిస్థీయి. అవ చూడగానే ఉతాాహం ప్రిగిపోత్పంది. దాదాపు రండు గంటల ప్రయాణం
అనంతర్ం "కుండ" అనే ప్రాంతాన్నకి చేరుతాం. ఇకకడ ఎడమ పకకకు తిర్గాలి. తినిగా వళ్లీ
"ఊఖీమఠ్" వళాీము. అది మన కేదార్నాధ్ దర్శనం అనంతర్ం తిరుగు ప్రయాణంలో
చూదాదం. కుండ వదద ఎడమ పకకకు తిరిగి మందాకిన్న నది దాటి మర్ల కాస్తపు ప్రయాణం చేస్తీ
వచేి మన తదుపరి మజలి "గుపీకాశి".

కేదార్నాధ్:

ఇకకడ మనం గుపీకాశి మరియు కేదార్నాధ్ క్షేత్రాల ఆవర్మావం వన్యక గల ఇతిహాస్థన్ని


తెలుసుకుందాం. మహాభార్త యుదధం అనంతర్ం ధర్మర్మజు చక్రవరిీ అయిన తర్మవత తాన్య
తన బంధువులన్య, గురువులన్య వధించినందుకు బాధపడుతూనే ఉండేవారు. ఆయన బాధ
గమన్నంచిన శ్రీ కృషణ పర్మాత్పమడు వార్ణాస్త్ర క్షేత్రాన్నకి వళ్ళల శివ దర్శనం చేస్తీ పాండవుల చింత
తీరుత్పందన్న చెపాపరు. ఆ మహాన్యభావున్న మాటనన్యసరించి ద్రౌపది సమేతంగా పాండవులు
కాశి క్షేత్రాన్నకి వళాలరు. కానీ కాశీనాధుడు వారికి దర్శనం ఇవవక మాయమైనాడు. కురుక్షేత్ర
యుదధంలో ఎంతో మందిన్న సంహరించి వజేతలైన పాండవులు, పాపాన్ని మూట
కటుీకోవడమే గాక వజయం తమ పర్మక్రమం వలలనే కలిగిందనే భావన ఉండేది. ఆ అహంకార్

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


33

భావన తొలగించడాన్నకి శివుడు దర్శనమీయలేదు. దాన్నకి చింతించిన పాండవుల వదదకు


నార్ద మహరిు వచిి శ్ంకరుడు గుపీముగా హిమాలయాల యందు ఉనాిర్న్న చెపాపరు.
పాండవులు హిమాలయాలకు వచిి అకకడ శ్ంకరున్న దర్శనాన్నకి చలా కాలం
పరితప్తంచరు.

అహంకార్ం దిగిపోయి భగవంత్పన్నకై తప్తంచిన వారికి ఈశ్వరుడు దర్శనమీయ సంకలిపంచి


ఒక వృషభ రూపాన్ని పందారు. కాశీ వశ్వనాధుడు పాండవులకు దర్శనమివవక ఎకకడైతే
గుపీముగా ఉనాిరో అదే నేడు మనం దరిశంచే "గుపీకాశి" క్షేత్రం. వృషభం కనపడగానే
భీముడు ఆ వృషభాన్ని తర్మనార్ంభంచరు. కంత దూర్ం వళాళక ఆ వృషభం ఒక
గుంతలోకి దూరి భూమి లోపలికి వళ్ళ ప్రయతిించింది. ఆలా భూమిలోకి వళ్ళలన వృషభం
యొకక ముఖ్ం, బాహువులు, నాభ, జటాజూటం, మూపుర్ం ఒకకకకచోట దర్శనమిచియి.
ఆ ప్రదేశాలే నేడు మనం దరిశంచే "పంచకేదార్" క్షేత్రాలు. ఆలా భూమిలోకి దూరి లోపలికి వళ్లల
ప్రయతిం చేసుీని వృషభం యొకక తోక పటుీకున్న భీముడు గటిీగా లాగనార్ంభంచరు. ఆ
గింజులాటలో వృషభం యొకక తలా శ్ర్తర్ం న్యండి వరుపడి హిమాలయాల యందు మరో
చోట పడింది. అదే నేపాల్ దేశ్ ర్మజధ్యన్న ఖాటమండు నగర్ంలో గల "శ్రీ పశుపతినాధ స్థవమి"
క్షేత్రం. మిగిన శ్ర్తర్ భాగం లోంచి గౌర్త సమేత్పడై పర్మేశ్వరుడు ఉదావంచి పాండవులకు
దర్శనమిచిి, వారికి ఉపశ్మనం కలిగించి, పాండవుల కోరికపై అకకడే జ్ణాతిరిలంగ
రూపముతో వలిస్త్ర ఉండేటటుల వర్ం ఇచిరు. అదే నేడు మనం దరిశంచే "శ్రీ కేదార్నాధ్" దివా
క్షేత్రం.

పర్మేశ్వరుడు వృషభ రూపములో దర్శనమిచిిన పంచ కేదార్ క్షేత్రాలు ఇవ

1) కేదార్నాధ్ - స్థవమి మూపుర్ం దర్శనమిచిిన క్షేత్రం.

2) మధామేశ్వర్ - స్థవమి నాభ దర్శనమిచిిన క్షేత్రం.

3) త్పంగనాధ్ - స్థవమి బాహువులు దర్శనమిచిిన క్షేత్రం.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


34

4) రుద్రనాధ్ - స్థవమి ముఖ్ం దర్శనమిచిిన క్షేత్రం.

5) కలేపశ్వర్ - స్థవమి జటాజూటం దర్శనమిచిిన క్షేత్రం.

గుపీకాశి క్షేత్రంలో నేడు మనం దరిశంచే "శ్రీ కాశి వశ్వనాధస్థవమి" ఆలయాన్ని పాండవులు
న్నరిమంచరు. ఈ ఆలయ ప్రాంగణం లో అతాంత అరుదైన "శ్రీ అర్ధనార్తశ్వర్ స్థవమి" ఆలయం
కూడా ఉంది. ఆలయాన్నకి ఎదురుగా రండు జల ధ్యర్లు కన్నప్తస్థీయి. గోముఖ్ం న్యండి వచేి
ధ్యర్న్న గంగానదిగా, గజముఖ్ం న్యండి వచేి ధ్యర్న్న యమునానదిగా ప్దదలు చెపాీరు.

గుపీకాశి శ్రీ వశ్వనాధ స్థవమి ఆలయం

ఈ క్షేత్ర దర్శనం స్థక్షాత్పీ కాశీ మహాక్షేత్ర దర్శనం తో సమానంగా చెపపబడింది. గుపీకాశి వదేద
కాళీమఠం వళ్లల రోడుా ఉంది. "శ్రీ మహాకవ కాళ్ళదాసు మార్గ" గా ప్తలిచే ఈ రోడుాలో వళ్లీ
కండ దిగి మందాకిన్న నదిన్న దాటి కాళీమఠం చేర్చుి. మహాకవ కాళ్ళదాసు యొకక నాలుకపై
అమమవారు ఇకకడే బీజాక్షర్మలు వ్రాస్థరుట. కాళ్ళకా అమమవారి ఆలయంతో పాటు
శ్రీమహాలక్ష్మి, శ్రీసర్సవతి అమమవార్ల ఆలయాలు దరిశంచవచుి. కాళీ గంగ తీర్మన ఉని ఈ
క్షేత్రం ప్రశాంతతకు, ప్రకృతి ర్మణీయతకు ప్టిీంది పేరు. అనంతర్ం మళ్ళళ వనకిక గుపీకాశి
వచిి కేదార్నాధ్ వైపు స్థగిపోదాం.

కాళీమఠంలోన్న శ్రీ కాళ్ళకా అమమవారి శ్కిీపీఠం

గుపీకాశి న్యంచి దాదాపు గంట ప్రయాణం అనంతర్ం సొన్ ప్రయాగ అని ప్రదేశాన్నకి
చేరుతాం. ఇకకడే ప్దద వాహనాలన్య ఆపేస్థీరు. జీపులు, ఇతర్ చిని వాహనాల దావర్మ ఇంకో
2 కి.మీ. దూర్ంలో ఉని గౌర్తకుండ చేరుతాము. గౌర్తకుండ కనాి ముందు సొన్ ప్రయాగ వదద
మరో రోడ లో ప్రయాణం చేస్తీ వచేి అదుాత క్షేత్రం "త్రియుగినార్మయణ". వషుణవు కలువైన
శివాలయం.

శ్రీత్రియుగినార్మయణస్థవమి వారి ఆలయం

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


35

ఈ ప్రాంతాన్ని పుర్మణకాలంలో హిమాలయాలకు అధిపతియైన హిమవంత్పన్న ర్మజధ్యన్నగా


ప్దదలు చెపాీరు. ఈ ప్రదేశ్ంలో శివపార్వత్పల కళాాణం జరిగిందన్న పుర్మణ వచనం. ఆ
వవాహసమయంలో వలిగించిన అగిి నేటికీ వలుగుతూండటం ఈ ఆలయంలో ఉని
అదుాతం. అందుకే ఈ ఆలయాన్ని "అఖ్ండ ధున్న" ఆలయంగా కూడా ప్తలుస్థీరు. ఆలయ
ప్రాంగణంలో నాలుగు కుండాలు ఉనాియి. కళాాణ సమయంలో శివున్నతో పాటు సహా
దేవతలు ఈ కుండలాలోనే స్థినం చేశారు. పార్వతీ కళాాణ సమయంలో శివున్న యొకక
వంశ్పర్ంపర్ వషయంలో సంశ్యంలో పడా మేనకా హిమవంత్పల దంపత్పల బదులు
అనిగా న్నలబడి శ్రీ మహావషుణవు పార్వతీదేవన్న పర్మేశ్వరునకు కనాాదానం చేశారు. అప్పుడు
పర్మేశ్వరుడు వషుణవున్య అకకడే ఉండి భకుీలన్య కూడా అన్యగ్రహించవలస్త్రనదిగా కోర్మరు. ఆ
కోరిక ప్రకార్ం నార్మయణుడు ఇకకడ వలిస్థరు. సతాయుగంలో వలిస్త్ర కలియుగం వర్కు
మూడు యుగములుగా పూజలు అందుకుంటుని స్థవమి గన్యక "త్రియుగినార్మయణ" అన్న
ప్తలిచరు. ఈ ఆలయం న్యంచి కంచెం మందుకు వళ్ళల పర్వత అంచు వదద న్నలబడి చూస్తీ
మంచు దుపపటి కప్పుకన్న ఉని హిమాలయాలు, వాటి మధా ఠీవీగా ఉని కేదార్లోయ
కన్నప్తస్థీయి. ఆలయం వన్యక కండలపై పుటిీన "స్న్ గంగా" నది స్న్ ప్రయాగ వదద
మందాకిన్న నదిలో సంగమిసుీంది.

త్రియుగినార్మయణ న్యంచి కనపడే కేదార్ పర్వత సమూహం

త్రియుగినార్మయణ దర్శనానంతర్ం సొన్ ప్రయాగ మీదుగా గౌర్తకుండ చేరుకోవాలి.


గౌర్తకుండ పార్వతీదేవ శ్ంకరున్నకై తపసుా చేస్త్రన ప్రదేశ్ం. అమమవారి తపసుాకు మెచిి
శ్ంకరుడు అమమవారిన్న వవాహం చేస్త్రకన్యటకు తన అంగీకార్ము తెలిప్తన క్షేత్రము. ఇకకడ
గౌర్తదేవ ఆలయం, అమమవారి సౌకర్మాన్నకి హిమవంత్పడు సృషిీంచిన గౌర్తకుండం అన్న
ప్తలవబడే ఒక ఉషణకుండం ఉండేవ. 2013 ఉతాపతంలో ఇవ త్పడిచి ప్టుీకుపోయాయి.
వాహనాలు గౌర్తకుండ వర్కు మాత్రమే వస్థీయి. ఇకకడ న్యంచి 16 కి. మీ. కాలినడక మార్గం

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


36

దావర్మ వళ్లీ కేదార్నాధ్ క్షేత్రాన్నకి చేరుకుంటాము. నడక ఇబాంది అయిన వారు గుర్రాలపై లేదా
డోలీలలో వళ్ళవచుి.

కేదార్నాధ్ కు నడిచి వళ్లల వారికోసం మార్గదరిశన్న

అడుగులో అడుగుతో కేదార్నాధ్

గుపీకాశి, ఫ్లటా, ర్మంపూర్ ప్రదేశాల న్యంచి కేదార్నాధ్ కు హెలికాపీర్ సౌకర్ాం కూడా


ఉంది. ఈ హెలికాపీర్ సౌకర్ాం వన్నయోగించుకోదలచిన వారు బయలుదేర్వ ముందే ఏజెంటల
దావర్మ బుక్ చేసుకోవడం అత్పాతీమం. మా గుంపులో ప్దదవారు ఉండడం వలన మేము
హెలికాపీర్ లో వళాళము. ఇలా వళ్లల వారు ముందుగానే బుక్ చేసుకుని వారి దగగర్ హెలికాపీర్
కంప్నీకి సంబంధించిన ఫోన్ నంబరుల దగగర్ ఉంచుకోవాలి. హెలికాపీర్ ఎకేక ముందు రోజు
ఎకకడ ఎకాకలి, ఏ సమయాన్నకి వళాళలి, అకకడ వారి ఫోన్ నంబరుల వంటి సమాచర్ం
స్తకరించి ఉంచుకుంటే ఇంక దిగులు ఉండదు. కేదార్నాధ్ క్షేత్రం సముద్రమటాీన్నకి దాదాపు
12,000 అడుగుల ఎత్పీలో ఉంది. కన్యక గాలిలో ఆకిాజన్ తకుకవగా ఉంటుంది. శావస
సంబంధమైన సమసాలు ఉని వారు ఒక చిని ఆకిాజన్ టాంక్ దగగర్ ఉంచుకుంటే మంచిది.
ఇవ ఆ ప్రాంతంలో దొరుకుతాయి. కేదార్నాధ్ లో వాతావర్ణం క్షణక్షణం మారిపోత్పంది.
సూరోాదయ సమయం లో స్థఫీగా ఉండే వాతావర్ణం సూరుాడు పైకి వచేి కదీద మబుాలు
భూమికి దగగర్గా ర్మవడం వలల అకస్థమత్పీగా చలలబడి, వర్ుం పడే అవకాశ్ం ఉంది. కన్యక
దీన్నకి తగిన జాగ్రతీలు తీసుకోవాలి. కాలి నడకన వళ్లల వారు, హెలికాపీర్ లో వళ్లల వారు
అందరూ కేదార్నాధ్ గ్రామం బయట కలుస్థీరు.

కేదార్నాధ్

చుటూీ మంచు కండలు, వాటిపై అకకడకకడా కనపడే జలపాతాలు, పకకనే మంద్రంగా


ప్రవహిసుీని మందాకినీ నది. ఎదురుగా ఠీవీగా న్నలబడా కేదార్నాధ పర్వతం. దాన్నపై న్యంచి
జాలువార్వ మందాకిన్న, సర్సవతి నదులు. అన్యభవంచలే కానీ వరిణంచడం కషీం. దావదశ్

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


37

జ్ణాతిరిలంగాలలో అత్పానితమైన కేదార్నాధ్ క్షేత్రం అది. అకకడ ఆణువణువ్య శివమయంగా


ఉంటుంది. వీచే గాలి, పార్వ నీరు కేదార్నాధున్న నామసమర్ణ చేసుీనాియా అనిటుల ఉంటుంది.
ఎన్యి జనమల పుణాం సమీకృతమైతే పర్మేశ్వరున్న రుద్రభూమి, తపోభూమి అయిన కేదార్నాధ్
క్షేత్రం లోకి వళ్లల భాగాం కలుగుత్పందన్న ప్దదలు చెపాీరు. గ్రామంలోకి అడుగు ప్టిీన ప్రదేశ్ం
న్యంచి దాదాపు ఒక కిలోమీటరు నడిస్తీ ఆలయం వదదకు చేరుకుంటాం. నడక ఇబాంది అయిన
వారి కోసం బుటీలలో ఎకికంచుకన్న తీసుకెళ్లల వాళ్ళళ ఉంటారు. కన్యక ఇబాంది లేకుండా
ఆలయం వదదకు చేరుకోవచుి. ఆలయాన్నకి వళ్లల దారిలో ఒక చిని నదీ పాయ కన్నప్తసుీంది.

అదే సర్సవతీ నది. ఈ నది అకకడే మందాకినీ నదిలో సంగమిసుీంది. మరి కంత దూర్ం
వళ్ళలన తర్మవత మన యాత్రలో మొదటి ధ్యమమైన "శ్రీ కేదార్నాధ్" దర్శనమిసుీంది.

--:oOo:--

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


38

ప్రస్థానత్రయ పారిజాతము
(ఉపన్నషద్ - బ్రహమసూత్ర - భగవదీగతా స్థర్ము)

ధ్యర్మవాహిక-14 వ భాగం
ప్రణేత : బహుభాషా కోవద – స్థహితా తతీవ వశార్ద

బ్రహమశ్రీ యలలంర్మజు శ్రీన్నవాసర్మవు


రండవ ప్రస్థానం – బ్రహమ సూత్రాలు – స్థధన

అయితే శాసిమంటే ఋగేవదాది వాజామయమన్నగదా చెపాపరు. వదమొకక బ్రహమతతాీవనేి గాదు


ప్రతిపాదించటం. అందులో వదం చివర్లో ఉని ఉపన్నషత్పీలనే భాగాలు మాత్రమే మనకు
బ్రహామన్ని ప్రతిపాదిసుీనాియి. అందుకే బ్రహమవదాకు వదాంతమన్న కూడా పేరు వచిింది. పోతే
మిగతా మంత్ర బ్రాహమణాలనే రండు భాగాలూ కరోమపాసనా సవరూపానేి మనకు
న్నరూప్తసుీనాియి. అలాంటప్పుడు “శాసి యోన్నతావత్” శాసిమంతా బ్రహమసవరూపాన్నకి
ప్రమాణమన్న ఎలా న్నర్మార్ణ చేయగలమన్న ప్రశ్ి వసుీంది.

దీన్నకి సమాధ్యనంగా చెప్తపందే “తత్పీ సమనవయాత్” అనే నాలుగవ సూత్రం. వాసీవంలో ఇది
ఉపన్నషత్పీ లన్నింటికీ బ్రహమవషయంలో ఉని సమనవయానేి చెబుత్పనాి అంత మాత్రమే కాదు
దాన్నకి వవక్షతం Intention మరికంత లోత్పకు దిగి చూస్తీ మొతీం వదవదా కంతటికీ
బ్రహమతతాీవన్ని ప్రతిపాదించటమే తాతపర్ామనీ అందులోనే కరోమపాసనా జాానకాండలు
మూడు సమన్నవతమవుత్పనివన్న కూడా అర్ాం చేసుకోవచుి. ఇది సవకపోల కలపనగాదు.
జగదుగరువుల భాషామే మనకు స్థక్షామిసుీంది. “తస్థమదహం బ్రహామస్టమతేాత దవస్థనా ఏవ
సర్వవ వధయ సార్మవణిచ ప్రమాణాన్న” కర్మకాండ ఒక ప్రమాణమూ – జాానకాండ ఒక

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


39

ప్రమాణమూ కాదు. రండూ కలిస్త్ర ఒకక బ్రహమజాానాన్నకే ప్రమాణం. అన్ని కర్మలూ అన్ని
ప్రమాణాలూ చివర్కు బ్రహమజాానంతో పర్ావస్థనం కావలస్త్రందేనట.

దీన్నన్న బటిీ వదంలో వధించిన జపహోమ తపోదాన యజాయాగాది కర్మలనీి ఉపన్నషత్పీలు


ప్రతిపాదించే జాానాన్నకి పూర్వ ర్ంగమే Preparative నన్న తేలుత్పనిది. కన్యకనే దాన్నకి
పూర్వ మీమాంస అనీ దీన్నకుతీర్ మీమాంస అనీ పేరు స్థర్ాకమవుత్పనిది. ఉతీర్మీమాంస
అయిన ఉపన్నషత్పీలు స్థక్షాత్పీగానే Immediate బ్రహమతతాీవన్ని న్నరూప్తస్తీ పూర్వమీమాంస
దాన్ననే పర్ంపర్యా mediate న్నరూప్తసుీనిది. బ్రహమజాానాన్నకీ కరోమపాసనా కలాపమొక
అంగం Accessory మాత్రమే. దాన్నపాటికది గమాం End కాదు. అలా కాదనేది తరువాత
ఉపన్నషత్పీలలో ఈ కర్మకాండ నంతటినీ పూర్వపక్షం చేస్త్ర ఖ్ండించటంలోనే మనకు
తార్మకణమవుత్పంది. కాగా బ్రహమవచర్ణకు కావలస్త్రన చితీశుదిధనీ ఏకాగ్రతనూ
ప్రస్థదించటమే ఈ కరోమపాసనలకు రంటికీ ఉని ప్రయోజనం. ఇంతకు మించి మర్వదీలేదు
కాబటిీ వదంలో మంత్ర బ్రాహమణాలనే పూర్వభాగమంతా ఉతీర్భాగంలాగా చివర్కు
బ్రహమతతాీవన్ని ప్రతిపాదించేదే. ఆమాటకు వస్తీ ఒక శ్రుత్పలే కాదు. శ్రుత్పల అడుగు జాడలలో
పోయే మనావది సమృత్పలూ – శ్రుతి సమృత్పల భావానేి ఆఖాాయికా రూపంగా లోకులకందించే
పుర్మణేతిహాస్థలు – ఆ కథలనే ర్సవంతంగా వరిణంచే కావా నాటకాదులూ – మొతీం మన
వాజామయమంతా సూటిగాన్య చటుగాన్య ఆ పర్మేశ్వర్ వైభవాన్ని చిత్ర వచిత్ర భంగిమలలో
బయటప్టిీ తదీయమైన జాానాన్ని మనకు ప్రస్థదిసుీనిది. కాబటిీ అంతా కలిస్త్ర శాసిమనే
ప్రమాణం క్రందికే వసుీంది. ఈ వధంగా సమనవయించుకోగలిగితే ఎలాంటి వప్రతిపతిీనీ
శ్ంకించ నకకర్లేదు. అంతేగాక సతాలోక ప్రాప్తీ పర్ాంతమే వాటి ఫలం – తదతీతమైన
అపవర్గం కాదన్న ప్రతిపాదించటంలో కూడా మనకిది తేటపడుత్పంది.

ఇంతకూ బ్రహమ వషయంలో ప్రమాణం ప్రతాక్షం కాదు, అన్యమానం కాదు, శాసిమేనన్న


తేలింది. అందులోనూ స్థక్షాత్పీగా దాన్న జాానాన్ని మనకందించే స్థధన ముపన్నషతీన్న కూడా
న్నర్మార్ణ అయింది. అయితే ఈ ఉపన్నషతీయినా ఎలా ప్రతిపాదిసుీందా బ్రహమతతాీవన్ని.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


40

“జాాపకం హి శాసిం నకార్క” మనాిరు భగవతాపదులు. శాసిమెప్పుడూ మనకు తెలియన్న


వషయాన్ని తెలియజెప్పుత్పందేగాన్న లేన్న దాన్ని సృషిీంచబోదు. బ్రహమమనేది త్రికాల స్త్రదధమైన
పదార్ధం. దాన్న నెవరూ ఎప్పుడూ సృషిీంచనకకర్లేదు. అయితే అది మన ఎరుకకు ర్మకుండా
మరుగుపడి పోయింది. అలా మరుగు పడా తతాీవన్ని మర్లా మనజాప్తీకి తీసుకుర్మవటమే
శాసిం చేస్త పన్న. అంతేగాన్న క్రొతీగా తయారుచేయటం కాదు. తయారుచేయాలంటే
అంతకుముందు లేన్నదై ఉండాలి పదార్ధం. లేన్నదాన్ని తయారుచేయటాన్నకి క్రయేగాన్న జాానం
పన్నకిర్మదు.

ఆ క్రయ కూడా నాలుగు త్రోవలలో నడుసుీంది ఒకటి ఉతపతిీ రండు ఆప్తీ, మూడు సంసృతి,
నాలుగు వకృతి. ఒక ఘటాన్ని ముందు న్నర్మమణం చేస్థీము. అది ఉతపతిీ. న్నర్మమణమైన దాన్ని
కన్న ఇంటికి తెచుికంటాము. ఇది ఆప్తీ. తెచుికనిదాన్ని తొలిచి శుభ్రం చేస్త్ర దాన్నలో నీళ్ళళ
న్నడుసులూ పోస్థీము. ఇది సంసృతి. కనాిళ్ళకది ఓడు మోస్త్ర ఏ కుర్రవాడి కర్ర ద్బాకో
పగిలిపోత్పంది.అది వకృతి. మొతీం మీద ఒక పదార్ధం పుటిీనపపటి న్యంచ్చ గిటేీదాకా ఈ
నాలుగవసాలూ తపపవు. ఈ నాలుగింటిలోనే క్రయలనీి సమిస్త్రపోతాయి.

ఇవ నాలుగూ ప్రసుీతం మన బ్రహమ పదార్ాం వషయంలో ఏ మాత్రమూ పన్నకిర్మవు. బ్రహమం


న్నతాస్త్రదధం కాబటిీ అది ఉతపనిమయేాది కాదు. మన సవరూపమే కాబటిీ ఎకకడి న్యంచో
అందుకోనకకర్లేదు. ఒకవళ్ మనకు భనింగా వలపల ఎకకడో ఉందన్న భావంచినా
ఆకాశ్ంలాగా అంతటా ఉంది కాబటిీ అప్పుడూ అందుకోవలస్త్రంది కాదు. పోతే శుదధమైన
పదార్ధం గన్యక వకార్మనేది ఎప్పుడూ సంభవంచదు. అందుచేత క్రయ అనే వాసన కూడా
తగలగూడదా బ్రహమతతాీవన్నకి. అది న్నతా స్త్రదధమూ న్నతాాపీమూ – సర్వతో వాాపీమూ – సర్వ
వక్రయా ర్హితమూ అయిన తతీవం.

అలాంటిదాన్ని అవగాహన చేసుకోవాలంటే జాానమొకకటే దాన్నకుపాయం. ఎంచేతనంటే దాన్న


సవరూపమే అసలు జాానం. దొంగన్య పటీటాన్నకి దొంగే కావాలనిటుీ జాానాన్ని పటుీకోటాన్నకి
జాానమే అర్హమైనది. కర్మకా అధికార్ంలేదు. పైగా అది మనకు న్నతా స్త్రదధమే అయినా మన

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


41

సవరూపమే అయినా మనమీ శ్ర్తర్మదుాపాధి సంపర్కం మూలంగా మర్చిపోయాము.


మర్చిపోవటమనేది అజాానం. అజాానమనే తిర్సకరిణిన్న తొలగిస్తీ చలు అది మనకు
సవయంగానే స్థక్షాతకరిసుీంది. అజాానం తొలగాలంటే దాన్నకి స్థధనం జాానమే గాన్న
కర్మగాదు, కర్మ ఇంకా దాన్నకి దోహదం చేస్త మిత్రుడు. కన్యకనే కర్మకాండ జాానం దావర్మ
పర్ంపర్గా ఉపకరించవలస్త్రందేగాన్న ఉపన్నషత్పీల మాదిరి స్థక్షాత్పీగా బ్రహమతతాీవన్ని
బోధించటాన్నకి పన్నకిర్మదన్న చెపపటం.

పోతే ఉపన్నషతొీకకటే స్థక్షాత్పీగా బ్రహమతతాీవన్ని స్థధించటాన్నకి ప్రమాణం. అదీ కేవల


జాాపకమే Reminder నన్న చెపాపన్య. జాాపకమనే దాన్నలో ఎప్పుడూ రండంశాలిమిడి
ఉంటాయి, ఒకటి పరి సంఖాానమూ Discrimination మర్కటి ప్రవలాపనమూ
Dissolution అసలు వషయమేమిటో బయటికి తీస్త్ర దాన్న మీదనే మనసు ప్టీడం
పరిసంఖాానం. పోతే అలా మనసుప్టిీ చూచే ప్రతి ఒకకదానీి మర్లా అదేనన్న భావసూీ
దాన్నలోకే కర్గదీయటం ప్రవలాపనం. అప్పుడఖ్ండమైన ఒకే ఒక తతీవంగా మన అన్యభవాన్నకి
వసుీంది. బ్రహమమనేది అఖ్ండమైన ఒకే ఒక చైతనాం. అది ఇప్పుడీ ఉపాధి ప్రపంచంతో కలిస్త్ర
ఏకమైపోయి మన అన్యభవాన్నకి ర్మవటంలేదు. కన్యకనే మనకీ శ్ర్తర్మే నేననే
జీవభావమేర్పడింది. ఇది పోవాలంటే ఆ చైతనాాన్ని మనం శ్ర్తర్మదుల న్యంచ్చ పృధకకరించి
దాన్ని మాత్రమే వడిగా చూడటాన్న కభాస్త్రంచలి. ఈ అభాాస్థన్నకే పరి సంఖాానమన్న పేరు. ఈ
అభాాస బలంతో శ్ర్తర్ం న్యంచి మన చైతనామెప్పుడు వర్వుత్పందో-అప్పుడది న్నర్మకార్ం
కాబటిీ ఒకచోట న్నలవక వశ్వమంతా అది వాాప్తసుీంది. వశ్వమనేది అసలు తజజనామే.
తజజనామే గన్యక దాన్నకనాి భనిం కావటాన్నకి లేదిది. కాబటిీ తదాకార్ంగానే మర్లా ఈ
ప్రపంచన్ని మనం భావంచవలస్త్ర ఉంటుంది. దీన్నకే ప్రవలాపనమన్న పేరు. అప్పుడు
చైతనామనేది తన సవరూపంగానూ – దేహం మొదలుకన్న ఈ సమసీ ప్రపంచమూ తన
వభూతి Extension గానూ ఒకానొక సర్మవతమ భావం స్థధకుడి అన్యభవాన్నకి ర్మక తపపదు.
ఇది ఎలాంటిదంటే ఈ అన్యభవం – ఒక సువర్మణన్నకే జాాన మబిాందన్యకోండి. అది తన్యి తాన్య

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


42

సువర్ణంగా భావసూీనే – తనతో తయారైన కటక కుండల కేయూర్మదులన్నిటినీ తన


కభనింగా ఎలా భావసుీందో-అలాంటిదే ఇదీ. దీన్నకే స్త్రదిధ అన్న పేరు.

అయితే అది స్త్రదిధంచలంటే శ్రవణ మనన న్నదిధ్యాసనలనే మూడు భూమికలలో స్థగాలి


మనప్రయాణమంతా. ఇవ మూడూ అజాాన సంశ్య వపర్ాయాలనే మూడు దోషాలన్య
న్నరూమలించి మనకు న్నర్మలమైన బ్రహామన్యభవాన్ని ప్రస్థదిస్థీయి. అజాానమంటే ఈ ప్రపంచమే
తపప దీన్నకి కార్ణభూతమైన ఒక బ్రహమ చైతనాముందన్న తెలియకపోవటం. సంశ్యమంటే
చైతనాంకంటే కార్ారూపమైన ఈ జగత్పీ భనిమేమోనన్న అపోహ పడటం. వపర్ాయమంటే
జగదభనిమైన బ్రహమం కన్నప్తంచకుండా బ్రహమభనిమైన జగతేీ భాస్త్రంచటం. ఇవ మూడూ
న్నజంలో మూడు రోగాలు మనకు. వీటివలలనే మనకుని సవసాత ద్బాతిన్న
అసవసుాలమయాాము. సవసాత అంటే తనలో తాన్యండట౦, అఖ్ండమైన చైతనాంలోనే ఉండి
ఉంటే తనలో తాన్యనిటేీ అయేాది జీవుడు. అలాకాక జడమైన సంస్థర్మనేి తన సవరూపంగా
అభమాన్నంచి అందులోనే ఉండస్థగాడు. ఇదే అసవసాత. ఈ అసవసాత పోయి మర్లా సవసాత
చేకూర్మలంటే ఆ మూడు వాాధులకూ మూడు చికితాలు చేయాలి. ఈ చికితాలే శ్రవణాదులు.

అందులో శ్రవణమంటే ముందు బ్రహమమంటే ఏమిటో మనమర్ాం చేసుకోవటం. మననమంటే


దాన్నకీ ప్రపంచన్నకీ ఉని సంబంధ్యన్ని గురిీంచి కార్ారూపమైన ఈ ప్రపంచన్ని దాన్న
కనతిరికీంగా undifferentiated భావంచటం, న్నదిధ్యాసన మంటే అలా భావంచిన ప్రపంచం
మర్లా భనింగానే తోసుీంటే ఎపపటికప్పుడు దాన్న కభనింగా దరిశంచటం. ఇందులో
శ్రవణమనేది అజాానాన్నకీ-మననం సంశ్యాన్నకీ-న్నదిధ్యాసన వపర్ాయాన్నకీ
న్నరూమలన్యపాయాలు. అలా దోషత్రయాన్ని పార్దోలే ఈ భూమికాత్రయంలో ప్రయాణం
చేయమన్న చెపపటమే ఉపన్నషత్పీ మనకు చేస్త జాాపనం. “తతీవమస్త్ర” లాంటి వాకాాలవలల
బోధపడే ర్హసామిదే.

ఇదంతా మనసులో ప్టుీకనే “వాకాార్ా వచర్ణా ధావస్థన న్నర్వృతాీహి బ్రహామ వగతి” అన్న
శ్ంకరులు భాషాంలో సెలవచిరు. వాకామొక అర్మాన్ని బోధిసుీంది. ఆ అర్మాన్ని మనం

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


43

వచర్ణ చేయాలి. వచర్ణ సమాపీమయేా సరికక అధావస్థయం లేదా న్నశ్ియజాాన


Conviction మేర్పడుత్పంది. తనూమలంగా బ్రహమమనేది తపపకుండా అన్యభవాన్నకి వసుీందన్న
దీన్న కర్ాం. ఇందులో వాకాార్ామనే వర్కూ శ్రవణం.

ఉభయ ర్మష్ట్రాలలో ర్మబోయే నెలలోన్న ఆధ్యాతిమక – జ్ణాతిష వార్ీలన్య ముందుగానే


ప్రచురిసుీంది “శ్రీ గాయత్రి”. ఖ్చిితమైన వార్ీలు తెలిస్తీ మాకు ఆధ్యర్మలతో
తెలియచేయండి.

ఆధ్యాతిమక వషయాలు: దేవాలయాలలోన్న వశేష కార్ాక్రమాలు, పీఠాధిపత్పల పర్ాటనలు,


వద సభలు, ప్రవచనములు-ప్రసంగములు, పురోహిత సంఘాల వదికలు, భజనలు-సంగీత
కార్ాక్రమాలు ఇంకా ఇటువంటివమయినా .

జ్ణాతిష వషయాలు: ఖ్గోళ్ సంఘటనలు, దేశ్ గోచర్ వషయాలు, జ్ణాతిష సభలు-


సనామనములు, వశ్వవదాాలయాలు, జ్ణాతిష పరిశ్లధనా సంసీలు చేపటేీ కోరుాలు
మొదలగునవ.

..... శ్రీ గాయత్రి

ఆధ్యాతిమక-జ్ణాతిష మాస పత్రిక “శ్రీ గాయత్రిన్న” ప్రతీ ఇంటికీ చేరుదాదం


సనాతన ధర్మమన్ని న్నలబెడదాం

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


44

జె. కుసుమాంబ, మదనపలిల

చితూీర్ జలాల (ఆంధ్ర ప్రదేశ్ )

సదాశివ బ్రహ్మంద్ర స్థవమి


మోక్ష స్మసుందర్ అవధ్యన్న, పార్వతీ దేవ దంపత్పలకు లేకలేక కలిగిన బిడాకు శివర్మమకృషణ
అన్న పేరుప్టిీ అలాలరుముదుదగా ప్ంచస్థగారు తలిలదండ్రులు. వీరు ఆంధ్ర దేశ్మున్యండి
సుమారు మూడువందల సంవతార్ముల క్రతము వళ్ళళ తమిళ్దేశ్ము లోన్న కుంభకోణము
సమీపమునందు గల కావర్త నదీ తీర్మన గల నొక చిని గ్రామములో స్త్రార్పడినవారు.

శివర్మమకృషణ బాలాములో శ్రీధర్ వంకటేశ్ అయారు వదద ప్రాథమిక వదా నభాస్త్రంచరు.


చినితనం లోనే వైర్మగా భావనలతో న్యని ఈ బాలున్న జూచి భీతిలిలన తలిలదండ్రులు ఇతన్నకి 17
వ ఏటనే పార్వతి అనే అమామయితో వవాహము జరిప్తంచరు. కంతకాలాన్నకి
యుకీవయసుకర్మలైన భార్ాకర్కు శివర్మమకృషణ అతీవారింటికి వళాళడు. ర్మత్రి
ప్రోదుదపోయింది. ఆకలి వసుీనిది. వంటగదివైపు వళ్ళళ లోపలికి ప్రవశించబోత్పండగా
అతీగారు, “కంచెముస్తపు లోపలకు ర్మకండి, బయటనే వుండండి” అనిది. అయితే ఈ
మాటలు తనకు ఏదో సందేశ్ం లాగా అన్నప్తంచింది. “గృహసా జీవతంలోకి ర్మవదుద, బయటనే
ఉండి జాానాన్ని పందండి” అనిటులగా భావంచిన శివర్మమకృషణ సర్మవనీి తాజంచి
జాానానేవషణకై వశాల జగత్పీలోకి పయనమయాాడు.

ఈ యనేవషణే ఒక గొపప తపోన్నధియైన పర్మశివంద్ర స్థవమి దగగర్కు జేరిింది. సమసీ


శాస్థిలూ అభాస్త్రంచడు. తర్క శాసింలో గొపప ప్రతిభ కనపరిచడు. ఇతన్న అనర్గళ్
వాకాిత్పర్మాన్నకి అందరూ ముగుధలయేావారు. ఒకనాడు గురువు ‘నాయనా నీవు వాకుకన్య
అదుపులో ఉంచుకో’ అన్న చెపపగా నాటిన్యండి మౌనవ్రతాన్ని అవలంబించడు. శిషుాన్న భకిీ,

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


45

జాాన, వైర్మగా సంపతిీకి సంతస్త్రంచిన పర్మశివంద్ర గురుదేవులు శివర్మమకృషణకు సనాిాస


దీక్షనన్యగ్రహించి “సదాశివ బ్రహ్మన్యదిలు” గా పేరు ప్టాీరు. తరువాత సదాశివ బ్రహ్మంద్రులు
గొపప తపసుా చేస్త్ర అనేక స్త్రదుధలన్యపందారు. ఆహార్ వహార్మలు పటిీంచుకోకుండా
దేహముపై సపృహ లేకుండా ఒక యోగిలా, ఒక అవధూతలా ప్రాపంచిక అవధుల నధిగమించి
సంచరించ స్థగారు. చెటల నీడనే న్నవాసముగా చేసుకన్న ఎలలప్పుడూ దైవధ్యానములో
కాలము గడిపుత్పండేవారు. ఆ చుటుీపకకల న్యని ప్తలలలు ఇతన్నన్న బాబా, బాబా అంటూ
ప్రేమగా ప్తలుసూీ అకకడ ఆడుకన్న వళ్లళవారు.
ఒకస్థరి వాళ్ళళ తమన్య మధురై లో జరుగుత్పని
ఉతావాన్నకి తీసుకెళ్ళమన్న కోర్గా, మీర్ందరూ
ఇంటిలో మీ తలిలదండ్రులకుచెప్తప స్థయంత్రము
ర్ండన్న చెప్తపరి. ప్తలలలు ఈ వషయము వారి
తలిలదండ్రులకు చెపపగా ఎంతో దూర్ములోన్యని
మధురైకి ఎలా తీసుకెళ్తాడు? అన్న ప్తలలల
మాటలన్య ప్దదలు పటిీంచుకోలేదు. ఆ
స్థయంత్రము తనదగగర్కు వచిిన ప్తలలలతో కళ్ళళ మూసుకోమన్న చెపాపడు సదాశివబ్రహ్మంద్ర
స్థవమి. కళ్ళళ తెరిచేసరికి వాళ్ళంతా మధురైలో ఉనాిరు. అకకడ ఉతావం చూస్త్ర, కావలస్త్రన
బొమమలు కన్యకకనాిక తిరిగి కళ్ళళ మూసుకోమనాిడు స్థవమి. ప్తలలలు కళ్ళళ తెరిచే సరికి
వాళ్ళందరూ తమవ్యళ్ళళ ఉనాిరు. తాము మధురై వళ్ళళ వచిమంటూ ప్తలలలు అకకడి
వశేషాలు చెబుతూ తాము కన్యకకన్నన బొమమలు చూప్తంచడముతో తలిలదండ్రులు ఆశ్ిర్ా
పోయారు. దీన్నతో స్థవమివారి మహిమ వలుగులోకచిింది.

ఒక స్థరి భకిీ తనమయతవంతో దిగంబర్ంగా “మానస సంచర్ర్వ బ్రహమణి మానస సంచర్ర్వ....”


అంటూ పార్వశ్ాంతో కీర్ీన గానం చేసుకుంటూ నడిచిపోత్పనాిడు. అనేక మంది భకిీ
భావంతో ఆయనన్య అన్యసరిసూీ వళ్ళత్పనాిరు. ఎదురుగా వచేివారు భకిీతో ఆయన
పాదాలకు నమసకరించి ఆయన నన్యసరించి వసుీనాిరు. అయితే ఇదేమీ ఆయనకు

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


46

తెలియలేదు. బాహా సమృతి లేదు. ఇది చూచిన అకకడి నవాబుకు ఒళ్ళళ మండింది. పాట
ఆపమన్న కేకలు వశాడు. కానీ ఈ మాటలు వనే స్త్రాతిలో ఇతన్య లేడు. నవాబు కోపముతో
ఇతన్నన్న వంబడించి కతిీదూస్త్ర ఒకక వటు వశాడు. చెయిా తెగి క్రంద పడిపోయింది. ర్కీం
ధ్యర్గా కారుత్పనిది. స్థవమివారికిదేమియు తెలియలేదు. పార్వశ్ాంతో పాడుకంటూ
వళ్ళతూనే వునాిడు. ఇది గమన్నంచిన ఆ నవాబు ఆశ్ిర్ా చకిత్పడై, భీత్పడై, పరివర్ీన చెంది
పరుగునవళ్ళల స్థవమి పాదాలన్య పటుీకన్న క్షమాపణ కోర్మడు. దీన్నతో బాహాసమృతిలోకచిిన
స్థవమి ఏమిటన్న నవాబునడిగాడు. చేయి నరికిన సంగతి చెపాపడు నవాబు. అప్పుడు
చూచుకునాిడు తన చేతివంక. ఆ తెగిన చేతిన్న తెమమన్న యధ్యస్థానములో ప్టుీకన్న
ఎపపటిలాగా గానం చేసుకుంటూ వళాళడు. ఆ నవాబు పశాితాీపంతో పరివర్ీన చెంది
సర్మవనీి తాజంచి శేషజీవతాన్ని భగవచిినీనలో గడిపాడు. ఇది తన జీవతములో జరిగిన ఒక
అదుాత సంఘటన.

ఇలాంటి మర్క సంఘటన చూడండి. స్థవమివారు నెరూరుకు సమీపాన కావర్తనది మధాలో


ఉని కండమీద ధ్యానంతో కాలం గడుపుత్పనాిడు. ఒకస్థరి పరిపూర్ణ ధ్యానమగుిడై
బాహాసమృతి ఏమాత్రమూ లేకుండా ఉని సమయములో కావర్త నది ఉదధృతంగా పంగి
ప్రవహిసుీనిది. ఆ ప్రవాహ వగాన్నకి చుటూీ ఉనివారు భయపడి ఒడుాకు పరుగులు తీసూీ
స్థవమివారిన్న కూడా కేక వస్త్ర హెచిరించరు. ఆయన కిదేమీ వన్నప్తంచలేదు.
కూరుినిచోటున్యండి కదలలేదు. ప్రవాహం అంతకంతకూ ఉదధృతమయింది. ఆ
ప్రవాహవగంలో ఆయన చలాదూర్ం కటుీకుపోయి మేటవస్త్రన ఇసుకలో
కూరుకుపోయాడు. అందరూ క్రమంగా ఈ సంఘటన మర్చిపోయారు. సుమారు ఆరు నెలల
తరువాత ఒక రోజున ఇసుక తోలుకుపోయేవారు పార్లతో ఇసుకన్య త్రవవ బండలకు
ఎత్పీత్పనాిరు. పార్కు ర్కీపు మర్కలు అంటినవ. ఇది ఏమిటన్న వారు జాగ్రతీగా ఇసుకన్య
తొలగించి చూడగా అకకడ ఈ మహాత్పమడునాిడు. ఆయన గాఢ్ న్నద్రన్యండి మేల్గకని వాన్నవలె
లేచి వళ్ళళపోయాడు. ఈ సంఘటనతో ఆయన యోగీశ్వరుడన్న వారు గ్రహించరు.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


47

ఈ అపూర్వ సంఘటన గురించి తెలుసుకన్నన అపపటి మహార్మజు వజయ ర్ఘునాథ


తొండమాన్ ఆశ్ిర్ాచకిత్పడై సదాశివబ్రహ్మంద్ర స్థవములవారిన్న తన ఆస్థానాన్నకి ఆహావన్నంచి
గౌర్వంచలన్న భావంచడు. కాన్న స్థవమివారు మౌనాన్ని వీడలేదు. ఆహావనాన్ని
మన్నించలేదు. అయితే మహార్మజు కోరిక ప్రకార్ము అకకడి ఇసుకపై శ్రీ దక్షణామూరిీ
మహామంత్రాన్ని వ్రాశాడు. పవత్రమైన ఆ ఇసుకన్య దివా ప్రస్థదంగా భావంచిన మహార్మజు
తన ఉతీర్తయంలో మూటగటుీకన్న తన సౌధ్యన్నకి తీసుకెళాళడు. దాన్నన్న ర్మజ భవనంలో
భద్రంచేస్త్ర పూజంచేవాడు. ఈనాటికీ పుదుకోకటలో స్థవమిచేత పవత్రం గావంచ బడిన ఆ
ఇసుక ఆర్మధించబడుతూనే ఉనిది.

ఒకస్థరి పలాలలో తిరుగాడుతూ ఉని స్థవమిపై పర్పాటుగా రండు గడిామోపులు పడాాయి.


తొందర్లో దీన్నన్న గమన్నంచన్న రైత్పలు మరిన్ని గడిామోపులు వాటిపై కుపపగా వశారు. దాదాపు
ఎన్నమిది నెలల తరువాత ఆ గడిామోపులన్య తీయగా వాటి అడుగున ప్రశాంతంగా ఉని ఆ
మహాయోగిన్న చూడటాన్నకి ఆ గ్రామ ప్రజలంతా తండోపతండాలుగా వచిి స్థవమిన్న చూచి
ఆశ్ిర్ాచకిత్పలైనారు.

ఇటువంటి మరికన్ని సంఘటనలుకూడా జరిగాయి. కాన్న ఆయన మాత్రము న్నరిలపీంగా


ఉండిపోయేవారు. సంచర్ యాత్రలు ముగించుకన్న నెరూరుకు చేర్మడు స్థవమి. తన పారిావ
దేహాన్ని వదలాలన్న సంకలిపంచుకనాిడు. తన యోగ శ్కిీతో మైసూరు, తంజావ్యరు,
పుదుకోకట ప్రభువులకు ఈ వషయాన్ని తెలియజేస్త్ర సమాధిన్నర్మమణాన్నకి కన్ని సూచనలు
చేశాడు. న్నర్ణయించిన ముహూర్మీన్నకి సమాధికోసం త్రవవన గోతిలో యోగముద్రలో
సుఖాస్టన్యడయాాడు. కరూపర్ము, వభూతి, పసుపు, ఉప్పు, ఇటుకపడి, వవధ చూర్మణల
ర్మశిలో ఆయన దేహం కన్యమరుగయిాంది.

సదాశివబ్రహ్మంద్రుల సంకలాపన్నకి అన్యగుణంగా తొమిమదవ రోజున ఆ సమాధిపై బిలవవృక్షపు


మొలక అంకురించింది. పండ్రండవ రోజున కాశీ న్యండి బాణలింగం వచిింది. సమాధికి
మూడుగజాల దూర్ంలో శివలింగం, ఆకాశాన్ని తేరిపార్జూసూీ బిలవవృక్షం న్నలిచయి.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


48

ఆధ్యాతిమక స్థహితాములో ఆణిముతాాలనదగిన వదాంత గ్రంథాలు శ్రీ సదాశివబ్రహ్మంద్ర


స్థవమివారు సంసృతములో ర్చించరు. 1) ఆతమవదాా వలాసము, 2) బ్రహమసూత్రవృతిీ లేక
బ్రహమతతీవప్రకాశిక, 3) యోగసుధ్యకర్ం (పతంజలి యోగ సూత్రముల మీద వాాఖాానం), 4)
శివమానసపూజ, 5) ఆతామన్యసంధ్యనము, 6) అద్చవతర్సమంజరి, 7) స్త్రదాధంతకలపవలిల, 8)
శివయోగ దీప్తక, మొదలైనవ.

తంజావ్యరు సమీపంలోన్న పునెచినలూలర్


మరియమమన్ దేవతన్య ఈ స్థవమివార్వ
ప్రతిషిఠంచర్న్న చెబుతారు. కామాక్ష
దేవాలయంలోన్న దేవదనపటిీ వగ్రహ స్థాపనకు
మార్గన్నర్వదశ్నం చేశారు. తంజావ్యరులోన్న
నాలుకాల్ మంటపం వదద ఉని ప్రసని
వంకటేశ్వర్స్థవమి ఆలయంలో ఆంజనేయవగ్రహాన్ని
ప్రతిషిఠంచరు. కుంభకోణం వదద తిరునాగేశ్వర్ం
ర్మహుసాలంలో గణపతి వగ్రహాన్ని శ్కిీవంతమైన
గణపతి యంత్రాన్ని స్థాప్తంచరు. ఈ వషయం ఆలయ శాసనములో లిఖితమయి ఉంది.

కర్మణటక సంగీతంలో పలుకీర్ీనలు ర్చించి అద్చవత తతాీవన్ని వాాప్తీ చేశారు. బహుళ్ ప్రజాదర్ణ
పందిన ఆయన కీర్ీనలు సంగీత సభలోల తర్చుగా గానము చేసూీ ఉంటారు. అందులో
ముఖ్ామైన కన్ని కీర్ీనలు: భజర్వ గోపాలం, బ్రూహి ముకుందేతి, మానస సంచర్ర్వ,
ప్తబర్వ ర్మమర్సం, సర్వం బ్రహమమయం, మొదలైనవ.

శ్రీ సదాశివబ్రహ్మంద్రస్థవమి వారు ఒక గొపప యోగి, భకాీగ్రేసరుడు, ఆతమజాాన్న, మహాత్పమడు,


అవధూత గా ప్రస్త్రదుధడు. ఈతన్న ర్చనలు గూడా ముముక్షులోకమునకు మార్గదర్శకములు.
ఈతన్న ర్చనలతో సూోరిీపంది స్థధకులు ఆతోమనితి పడయుదురుగాక! అన్న ఆ
స్థవమివారికరుణ మనపైన ప్రసరించవలెనన్న ప్రారిాంచుచునాిన్య…….. ఓం తతాత్.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


49

పంచంగ ప్రకర్ణము-2
పీసపాటి గిరిజా మన్యహర్ శాస్త్రి, ర్మజమహ్ంద్రవర్ం

మొదటి భాగములో భార్తీయ కాలమాన సవరూపమున్య తెలియజేయకపోవుటచే, క్రంద


వవరించబడినది.

భార్తీయ కాల సవరూపము:

60 తతపర్లు (వపర్లు) = 1 పర్


60 పర్లు = 1 వలిపీ (వకల)
60 వలిపీలు (వకలలు) = 1 లిపీ (కల)
60 లిపీలు (కలలు) = 1 వఘడియ (24 సెకన్యలు)
60 వఘడియలు = 1 ఘడియ (24 న్నమషములు)
60 ఘడియలు = 1 రోజు (24 గంటలు)
30 రోజులు = 1 మాసము
12 మాసములు = 1 సంవతార్ము
12 సంవతార్ములు = 1 పుషకర్ము
7 రోజులు = 1 వార్ము
15 రోజులు = 1 పక్షము
2 పక్షములు = 1 మాసము
2 మాసములు = 1 ఋత్పవు
6 ఋత్పవులు = సంవతార్ము
మధామానము:60 లిపీలు = 1 భాగ

30 భాగలు = 1 ర్మశి
12 ర్మశులు = భగణము
షట్ కాల సవరూపము

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


50

1. సంవతార్ము 2. ఆయనము 3. ఋత్పవు 4. మాసము 5. పక్షము 6. దినము

ఈ వధమగు కాలమానముచే శ్లధించునది పంచంగము.

ఈ భాగమునందు కాలముయొకక పంచ అంగములైన తిథి వార్ నక్షత్ర యోగ కర్ణములలో


మొదటిదైన తిథుల గుఱంచి వపులముగ తెలిజేయబడిది.

తిథులు: అవమ తిథి

ఒకే దినము మూడు తిథులునిప్పుడు ఆ తిథికి ‘అవమ తిథి’ లేక ‘క్షయ తిథి’ అన్న అందురు.
ఉదాహర్ణకు ఒక రోజున ఉదయము 7 గంటల వర్కు తదియ తిథి ఉండి, అనంతర్ం చవతి
తెలలవారు జామున 5 గంటల వర్కు చవతి ఉండి ఆ పైన పంచమి వచిిన, ఒకే రోజున మూడు
తిథులు సంభవంచుటచేత దీన్నకి అవమ తిథి లేక క్షయతిథి అందురు. (సూరోాదయమపుడు
ఒక తిథి వుండి తరువాత ఇంకక తిథి వచిి మరుసటి సూరోాదయాన్నకి ముందే ఇంకక తిథి
వచిినచో-అనగా సూరోాదయమునకు, ప్రకక సూరోాదయమునకు మధా మూడు తిథులు
కలిగితే అవమ)

త్రిదుాసపృక్ తిధి

ఒకే తిథి మూడు దినములకు వాాప్తీ కలిగియునియెడల ఆ తిథికి ‘త్రిదుానపృక్ తిథి’ అన్న పేరు.
ఉదాహర్ణకు స్మవార్ం రోజున ర్మత్రి తెలలవారుజున 5 గంటలకు నవమి తిథి ప్రార్ంభమై
మంగళ్వార్మంతా ఉండి బుధవార్ం 7 గంటలవరుకు నవమి తిథిఉండిన అనగా ఇటుల 3
దినములు వాాప్తీన్న కలిగియునిందు వలన ఈ తిథికి త్రిదుాసపృక్ అన్న పేరు.
(సూరోాదయమునకు ముందే వచిిన తిథి మరుసటి సూరోాదయము దాటినతరువాత వర్కూ
ఉనిచో త్రిదుాసపృక్)

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


51

ఈ రండు తిథులు శుభకర్మలకు న్నందాములు. అయినన్య లగిమునకు కేంద్రమున గురుడు


ఉనియెడల అవమ తిథి దోషమున్య, బుధుడు ఉనియెడల త్రిదుాసపృక్ తిథి దోషమున్య
పోగొటీగలర్న్న వశిషఠ వచనమునిది.

తిథులకు నందాది సంజాలు

పాడామి మొదలు పౌర్ణమి లేక అమావాసా వర్కు ఉని 15 తిథులన్య నంద, భద్ర, జయ, రికీ,
పూర్ణ సంజాలు గల తిథులుగా వడదీయబడినవ. ఈ సంజాలుకల ఐదు వరుసక్రమములో 15
తిథులన్య మూడు పర్మాయములు తిరుగున్య. అనగా 1,6,11 తిథులన్య నందతిథులన్నయు,
2,7,12 తిథులన్య భద్ర తిథులన్నయు, 3,8,13 తిథులన్య జయ తిథులన్నయు, 4,9,14 తిథులన్య
రికీ తిథులన్నయు, 5,10,15 పూర్ణ తిథులన్న సంజాలు కలవు.

నంద తిథులు:- 1,6,11 ఈ తిథులు శిలప కృషికి, యజాాదికర్మలకున్య, వవాహ యాత్ర


నవవసిధ్యర్ణ ధ్యర్ణలకు, వైదాము, మంత్రము, ప్రియదర్శనము వీన్నకి మంచివ.

భద్ర తిథులు:- 2,7,12 తిథులు వాసుీకర్మ, యాత్ర, ఉపనయన, ర్మజస్తవ, ర్మజాాభష్ఠక,


వదాాభాాస, గోకర్మ, గజాశావదాాయరోహణ, సంగీతము వీన్నకి మికికలి మంచివ.

జయ తిథులు:- 3,8,13 ఈ తిథులు వవాహము, అలంకార్ ధ్యర్ణము, సమసీ


శుభకర్మలకున్య, గృహప్రవశ్, దేవతా ప్రతిషీలు, యుదధము, ఆయుధ ధ్యర్ణము, ప్రయాణము,
ర్మజస్తవ వీన్నకి మికికలి మంచివ.

రికీ తిథులు:- 3,9,14 ఈ తిథులు బంధనకర్మ, అగిికర్మ, మిత్రభేదము, అసతాభాషణ,


వరోధము, ఘాతక కర్మ, వషప్రయోగాది దారుణకర్మలు, స్థసహకర్మలకున్య,
పాపకర్మలకున్య ఇటిీ వాన్నకి ప్రశ్సీమైనవ.

పూర్ణ తిథులు:- 5,10,15(పౌర్ణమి లేక అమావాసా) ఈ తిథులలో అమావాసాయందు


ప్తతృకర్మలన్య, మిగిలిన తిథులందు సకల శుభకర్మలకున్య వవాహ యాత్రాదులన్య,
శాంతికర్మలకున్య ప్రశ్సీములు. పౌర్ణమి యాత్రకు మాత్రం పన్నకిర్మదు.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


52

స్త్రదధతిథులు:- శుక్రవార్ము నంద సంజాక తిథి, బుధవార్ము భద్ర తిథి, స్మవార్ము జయ


తిథి, శ్న్నవార్ము రికీ తిథి, గురువార్ము పూర్ణ తిథి అయిన స్త్రదధతిథి అనబడున్య. ఇటిీ
తిథియందు సర్వకార్ాములు నెర్వరున్య.

దగధయోగములు

శ్లల॥ బుధ తృతీయా కుజపంచమీచ । షషిఠరుగరో ర్షీమి శుక్రవార్వ


ఏకాదశీస్మ శ్న్నర్ివమాాం । దావదశ్ా మర్మక ఇతి దగధయోగః ॥
ఆదివార్ం దావదశి, స్మవార్ం ఏకాదశి, మంగళ్వార్ం పంచమి, బుధవార్ం తదియ,
గురువార్ం షషిఠ, శుక్రవార్ం అషీమి, శ్న్నవార్ం నవమి తిథులు కలిస్త్రన యెడల
దగధయోగమనబడున్య. ఈ దగధయోగం శుభకర్మలందు ముఖ్ాంగా వాసుీకర్మలందు
న్నషిదధము. అనగా గృహార్ంభ గృహప్రవశాది శుభకార్ాములు జర్పకూడదు. అయినన్య
సూరోాదయాదిగా 6 ఘడియల కాలం వర్కు వడవదగినదన్నయు, ఆపైన దోషం లేదన్నయు
గ్రంథాంతర్ వచనములునివ.

పక్ష చిఛద్రములు

శ్లల॥ చత్పర్దశీ చత్పర్తధచ అషీమీ నవమీ తధ్య।


షషీఠచ దావదశీచైవ పక్షచిఛద్రాహవయా ఇమాః॥
క్రమాదేతాన్య తిథిమ వర్జనీయానీశ్ి నాడికాః।
భూతాషీమన్య తతావంశ్ దశ్ శేషాంత్ప శ్లభనాః॥
దోషనాడీషు యతకర్మ శుభం వనశ్ాతి।
తా॥ 14,4,8,9,6,12 యీ తిథులు పక్ష చిఛద్రములు అనబడున్య (పక్షర్ంధ్ర తిథులందురు). ఈ
తిథులలో చత్పర్దశిలో మొదటి 5 ఘడియలున్య, చవతిలో మొదటి 8 ఘడియలున్య, అషీమిలో
14 ఘడియలున్య, నవమిలో 25 ఘడియలున్య, షషిఠలో 9 ఘడియలున్య, దావదశిలో 10
ఘడియలున్య ఎకుకవ అశుభములు కాబటిీ ఆ కాలమున శుభకార్ాములు చేయకూడదు.
మిగిలిన ఘడియలు శుభప్రదములే యగున్య.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


53

శూనాతిథులు

భాద్రే చనదిదృశౌ నభసానలనేత్రే మాధవ దావదశీ


పౌష్ఠ వదశ్ర్మ ఇష్ఠ దశ్శివా మార్వగఽద్రినాగా మధౌ
గోష్టీ చోభయపక్షగాశ్ి తిథయః శూనాా బుధః కీరిీతా
ఊర్మజషాఢ్ తపసాశుక్రతపస్థం కృష్ఠణ శ్ర్మఞ్గబధయః
శ్క్రః పఞ్ిస్త్రతే శ్క్రద్రాగిివర్స్థః క్రమాత్
భాద్రపదమాసంలో పాడామి, వదియలు, శ్రావణంలో వదియ, తదియలు; వైశాఖ్ంలో
దావదశి; పుషామాసంలో చవతి, పంచమి; ఆశ్వయుజంలో దశ్మి, ఏకాదశి; మార్గశీర్ుంలో
సపీమి, అషీమి; చైత్రమాసంలోఅషీమి, నవమి తిథులు రండు పక్షములలో
శూనాసంజాలకములన్న తెలుపబడినవ. కేవలం కృషణపక్ష కార్తీకమాస పంచమి, ఆషాఢ్ షషిఠ,
ఫ్లలుగణ చవతి, జేాషఠ చత్పర్దశి, మాఘ పంచమి తిథులు శూనా సంజాకములగున్య. ఇదే
వధంగా కేవలం శుకల పక్షంలో కార్తీక చత్పర్దశి, ఆషాఢ్ సపీమి, ఫ్లలుగణ తదియ, జేాషఠ
త్రయోదశి, మాఘ షషిఠ శూనా సంజాకములగున్య. మాస శూనా తిథుల దోషము
మధాదేశ్ంలో మాత్రమే కలుగున్య.

ఘాత తిథులు

గోస్టిఝష్ఠ ఘాతతిథిసుీ పూర్మణ భద్రా నృయుకకర్కటకేఽథ నందా


క ర్మపాజయోర్ిక్రధటే చ రికాీ జయా ధన్యః కుమాహరౌ న శ్స్థీః
వృషభ కనాా ర్మశుల వారికి పూర్ణ(5,10,15) తిథులు, మిథున కర్మకటక ర్మశుల వారికి
భద్ర(2,7,12) తిథులు, వృశిిక మేషర్మశుల వారికి నంద(1,6,11) తిథులు, మకర్ త్పలా
ర్మశుల వారికి రికీ(4,9,14) తిథులు, ధనసుా కుంభ స్త్రంహ ర్మశుల వారికి జయ(3,8,13)
తిథులు ఘాతసంజాకములగున్య. ఈ సంజాకములు గలవాటి యందు యాత్రన్య చేయర్మదు.

తిథులకు అధిపత్పలు

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


54

తిథీశా వహిిక గౌర్త గణేశ్లఽహిర్గృహో ర్వః


శివో దుర్మగనీకో వశేవ హరిః కామః శివః శ్శీ
పాడామి మొదలైన తిథులకు క్రమముగా అగిి, బ్రహమ, గౌరి, గణేశుడు, సర్పము,
కారిీకేయుడు, సూరుాడు, శివుడు, యముడు, వశేవదేవుడు, వషుణవు,
కామదేవుడు(మనమథుడు), బ్రహమ, శివుడు, చంద్రుడు అధిపత్పలగుదురు.

తిథుల ప్రాశ్సాాము

1. 2,3,5,7,10 ఈ తిథులు సకల శుభకర్మలకున్య మికికలి శ్రేషీమైనవ.


2. షషిఠ తిథి:- కర్ణవధ, చూడాకర్మ, అక్షర్మభాాస, వదాార్ంభ, హలకర్మ,
బీజావాపములకు(వత్పీటకు) ప్రశ్సీమైనది.
3. శుకల ఏకాదశి:- అనిప్రాసన, కేశ్ఖ్ండన, న్నష్ఠక గర్మాదానాదులకే కాక మిగిలిన సకల
శుభకర్మలకున్య మంచిది.
4. శుకల దావదశి:- డోలారోహణ, కర్ణవధ, అక్షర్మభాాసన, వదాార్ంభ, తటాక ఆర్మమ
దేవతా ప్రతిషఠలు, ఏరువాక, వత్పీటకు మికికలి శ్రేషఠమైనది.
5. శుకల త్రయోదశి: ఉపనయన ఆర్మమ తటాకములు దేవతాప్రతిషఠలకు మరియు సకల
శుభకర్మలకు మంచిది.
6. పూరిణమ:- స్టమంత, డోలారోహణ, అనిప్రాశ్న, దేవత ఆర్మమ తటాకముల ప్రతిషఠలు,
వవాహ శ్ంకుస్థాపన గృహప్రవశ్ ముద్రికాధ్యర్ణములకు ప్రశ్సీము.
7. 1-4-8-9-14-30 ఈ తిథులు స్థమానాముగా సకల శుభకర్మలకు న్నందాములు.
ప్రతీ తిథి యందు చేయదగిన కార్ాములు వవరించుచూ ‘పీయూషధ్యర్మ వాాఖ్ా’లో ఈ క్రంద
వవరించిన వషయములు తెలపబడినవ.

1. పాడామి:- వవాహము, యాత్ర, ఉపనయనము, ప్రతిషీ, స్టమంతము, చౌలము,


గృహార్ంభ గృహప్రవశాలు, మంగళ్కార్ాములు చేయర్మదు.
2. వదియ:- యాత్ర, వవాహము, భూషణము, సంగీతము, శిలాపదికర్మలు చేయవలెన్య.
3. తదియ:- వదియలో తెలిప్తన కార్ాములు చేయవలెన్య.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


55

4. చవతి:- వధ, బంధనము, శ్సి, వష, అగిిఘాతాది కార్ాములు చేయవలెన్య.


5. పంచమి:- వదియ, తదియ తిథులలో తెలిప్తన శుభ కర్మలు చేయవలెన్య.
6. షషిఠ:- యాత్ర, ప్తతృకర్మ, దంతకాషఠది సంచయము చేయర్మదు.
7. సపీమి:- వదియ, తదియ, పంచమి తిథులలో చేయు శుభకర్మలు చేయవలెన్య.
8. అషీమి:- యుదధము, వాసుీ, శిలపము, ర్మజమనినకు ప్రయతిము, లేఖ్నము
మొదలైనవ చేయవలెన్య.
9. నవమి:- చవతి తిథిలో తెలిప్తన కార్ాములు చేయవలెన్య.
10. దశ్మి:- వదియ, తదియ, పంచమి, సపీమి తిథులలో కార్ాములు
చేయవలెన్య.
11. ఏకాదశి:- వ్రత ఉపవాసములు, ధర్మకార్ాములు, దేవున్న ఉతావములు,
ఉదాాపనములు చేయవలెన్య.
12. దావదశి:- యాత్రాదులన్య వదిలి మిగిలిన పుణాకార్ాములు చేయవలెన్య.
13. త్రయోదశి:- వదియ, తదియ, పంచమి, దశ్మి తిథులలో తెలిప్తన కార్ాములు
చేయవలెన్య.
14. చత్పర్దశి:- చవతి తిథిలో తెలిప్తన కార్ాములు చేయవలెన్య.
15. పౌర్ణమి:- వవాహము, శిలపము, వాసుీకార్ాములు, యజాక్రయ, ప్రతిషాఠదులు
చేయవలెన్య.
16. అమావాసా:- ప్తతృకర్మ చేయవచుిన్య. అమావాసాలో చేస్త్రన శుభకార్ాములు
నషీమున్య కలిగించున్య.
తిథి స్థథన

కులపీంగా తిథిన స్థధన గుఱంచి తెలపబడినది. క్రందటి మొదటి భాగంలో చంద్రగమనం ఒక


తిథికి 12 డిగ్రీలుగా తెలియుచునిదన్నయు మరియు సూర్ాచంద్ర గమనములచే తిథి
ఏర్పడునన్న సూరుాన్నకి చంద్రున్నకి మధాలో వుని దూర్మన్ని తిథి తెలియజేసుీంది అన్న
తెలపబడింది. ఈ వషయమున్య క్రంద పటములో చిత్రీకరించి వవరించబడినది.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


56

భూమి తనచుటూీ తాన్య ఒకస్థరి తిరుగుటకు ఒక రోజు అన్నయు, చంద్రుడు భూమి చుటూీ ఒక
ప్రదక్షణ చేయుటకు ఒక నెల అన్నయు, భూమి సూరుాన్న చుటూీ ఒక ప్రదక్షణ చేయుటకు ఒక
సంవతార్మన్నయు ఖ్గోళ్శాసి ప్రకార్ం తెలిస్త్రన వషయము. ఈ భ్రమణముల వలన
సూర్ాన్నకి చంద్రున్నకిన్న మధా వుని దూర్ం శుకలపక్షంలో పౌర్ణమి వర్కు ప్రుగుతూ వసుీంది.
కృషణపక్షంలో అమావాసా వర్కు దూర్ం తగుగతూ వసుీంది. (దీన్న వలననే చంద్రకళ్లు
ఏర్పడతాయి). ఈ క్రంది పటము చూస్త్రన శుకలపక్షములోన్య, కృషణపక్షములోన్య
సూర్ాచంద్రులకు మధాన్యని దూర్మున్య గమన్నంచ వచుిన్య. ఇది న్నర్ంతర్ భ్రమణము. దీన్న
వలన సూరుాచంద్రుల స్త్రాత్పలు మారుతూ ఉంటాయు.

పటము

ఈ తిథులన్య తెలుసుకన్యటకు ప్రతి దినము సూరోాదయ కాలమునగల చంద్రున్న స్త్రాతి యొకక


ర్మశి-భాగ-లిపీలలో సూరుాన్న స్త్రాతి యొకక ర్మశి-భాగ- లిపీలన్య తీస్త్రవయగా మిగిలిన ర్మశి-
భాగ-లిపీలన్య మొతీం భాగలుగా (డిగ్రీలు) మారిి 12 చే భాగించగా ఏర్పడు లబధ సంఖ్ా శుకల
పాడామి మొదలుకున్న గత తిథి కాగలదు. శేషము ఎంత మిగిలినన్య ఒకటిగా లబధమునకు
కలిప్తన వర్ీమాన తిథి సంఖ్ా కాగలదు. సూాల వధ్యనముగా ఆ తిథి సూరోాదయము మొదలు
ఎంత వర్కు ఉనిదన్య తెలుసుకన వచుిన్య. (సూక్ష్మ వధ్యనము వర్వ వునిది.) మొదటి
భాగహార్ము నందలి శేషసంఖ్ాన్య 5 చే హెచిింగా ఏర్పడిన ఘడియావఘడియలన్య 60
ఘడియల న్యండి తీస్త్రవయగా మిగిలిన ఘడియావఘడియల కాలము వర్కు ఆ తిథి
ఉండగలదు. (ఇది సూక్ష్మవధ్యనమున లెకకగటిీన ఒకటి న్యంచి రండు ఘడియల వర్కు తేడా
ర్మగలదు). ఈ న్నర్ంతర్ భ్రమణంలో సూర్ాచంద్రుల స్త్రాత్పలు ఎప్పుడు మారుతూ ఉండుట వలన
తిథుల ప్రమాణాలు కూడా మారుతూ ఉంటాయి.

ఈ వధంగా స్థధించిన తిథుల దావర్మ పంచంగంలోన్య, ‘ధర్మస్త్రంధు’ మొదలైన ధర్మశాసి


గ్రంథాలలోన్య శ్రీర్మమ నవమి మొదలైన పర్వదినాలన్య న్నర్ణయిస్థీరు.

--:oOo:--

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


57

ఆధ్యాతిమక – జ్ణాతిష వశేషాలు


ఆధ్యాతిమకం:
02-09-2019 స్మ వార్ం - వనాయక చవతి
03-09-2019 మంగళ్ వార్ం –ఋషి పంచమి
09-09-2019 స్మ వార్ం - ఏకాదశి
12-09-2019 గురు వార్ం – అనంత పదమనాభ చత్పర్దశి
14-09 -2019 శ్న్న వార్ం – మహాలయపక్ష ప్రార్ంభం
16-09-2019 స్మ వార్ం –ఉండ్రాళ్ళ తదేద
18-09-2019 బుధ వార్ం – శుక్ర మౌఢ్ా తాాగం
27-09-2019 శుక్ర వార్ం – మాస శివర్మత్రి
28-09-2019 శ్న్న వార్ం – మహాలయామావాసా
29-09-2019 ఆది వార్ం – శ్ర్నివర్మత్రార్ంభం
Sun remains in Leo up to 17th and thereafter transits Sign Virgo for rest
of the month.
Mars enters the sign Virgo on 25th and remains for entire month.
Mercury enters the sign Virgo on 11th and changes sign to Libra on 30th
Jupiter transits the sign Scorpio for entire month.
Venus enters the sign Virgo on 10th to transit for the entire month.
Saturn remains on retrogression in Sagittarius till 18th and becomes
direct on 19th to transit for the entire month.
Rahu / Ketu remain in Gemini and Sagittarius signs respectively for the
whole month.
Uranus remains in Aries for the whole month on retrogression.
Neptune transits the sign Aquarius on retrogression for the entire
month.
Pluto remains for the whole month in Sagittarius.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


58

పుషకర్ములు
ప్రతేాక వాాసము – పూర్వ భాగము
......జయం వంకటాచలపతి, మదనపలిల
M: 08571223554
సమసీ జీవకోటి మన్యగడకు నీరు ప్రధ్యనము. కన్యకనే నదీ పర్తవాహక ప్రాంతములలో
నాగరికత వసీరించినది. అన్ని వైదిక కర్మలకూ నీరు ముఖ్ాము. ప్రతి వైదిక కర్మకు స్థినము,
ఆచమనము- వీటికి నీరు అవసర్ముగదా! జీవకోటికంటే ముందే నీరు ఉదావంచింది.

ఆకాశాదావయుర్మవయోర్గిిర్గేిర్మపః
అదాాా పృథివీః పృథివాా ఓషధయః
ఓషదీభోా 2 నిం అనాిత్పపరుషః (తైతీర్తయోపన్నషత్పీ)
జీవులకంటె ముందే పంచభూతోతపతిీ జరిగింది అనేది ఈ మంత్రములవలన సపషీం.

పుషకర్ శ్బదమునకు ‘నీరు’ అన్న అర్ాము. ఏన్యగు తొండము చివర్, మెటీతామర్, ఆకాశ్ము,
వాదాముఖ్ము, పుషకరిణి, తామర్ కలన్య, కోనేరు, ఆడ ఏన్యగు, ఒక దీవపం (జంబూ, పలక్ష,
కుశ్, క్రంచ, శాక, శాలమల, పుషకర్ –7 దీవపాలు), మేఘనాయక వశేషం (ఆవర్ీ, సంవర్ీ,
పుషకర్, ద్రోణ, కాల, నీల, వరుణ- మేఘనాయకులు), రోగవశేషము, స్థర్స పక్ష,
నలచక్రవరిీ స్దరుడు, బ్రహమ కృత పుషకర్ తీర్ాం, వరుణున్న కుమారుడు మొదలైన అర్మాలన్య
‘శ్బద కలపద్రుమము’ తెలుపుత్పనిది.

వశ్వకోశ్ము: శ్లల. పుషకర్ం పంకజే వోామిి పయః కరికర్మగ్రయో


ఔషధదీవప వహగ తీర్ార్మజ్ణర్గానీర్వ. (156)
పుషకర్ం తూర్ావకేి చ కాండే ఖ్డగఫలే 2 ప్తచ,
తామర్పూవు, ఆకాశ్ము, జలము, ఎన్యగుతొండముకన, కుషఠమన్య ఓషధి,
పుషకర్దీవపము, బెగుగరుపక్ష, పుణాక్షేత్రవశేషము, పుషకర్ర్మజు, సర్పవశేషము,
వాదాముఖ్ము, బాణము, కతిీవాదర్ – ఇవ పుషకర్ శ్బదమునకు గల నానార్ాములు.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


59

నదుల పరిర్క్షణ ఉదేదశ్ాముతో ఈ పుషకర్ న్నర్వహణన్య ఏర్మపటు చేస్త్రనటులగా పర్మావర్ణ


వతీలు అభప్రాయపడుత్పనాిరు. 12 సంవతార్ములకకస్థరి ఒకకకకనదిన్న పరిర్క్షంచే
కార్ాక్రమం ఈ పుషకర్ న్నర్వహణ వలన స్థధాపడుత్పంది అనేది వీరి భావన.

పూర్వము త్పందిలుడనే పుణాాత్పమడు ధర్మబదధమైన జీవతం గడుపుతూ ఈశ్వరున్న గురించి


తపమాచరించి ఈశ్వర్ స్థక్షాతాకర్ం పందాడు. తనకు శాశ్వతంగా ఈశ్వరున్నలో స్థానం
కావాలన్న వర్ం కోరి, ఈశ్వరున్న అషీమూరుీలలో ఒకరైన జలమూరిీలో స్థానం పందాడు.
అందువలన అతడు సమసీ పుణా తీర్మధలకు అధిపతి యైనాడు. ఇలా సకల జీవర్మశిన్న పోషించే
శ్కిీ అతన్నకి లభంచింది. పోషించే శ్కిీన్న పుషకర్మంటారు. ఇలా త్పందిలుడు
పుషకరుడయాాడు. బ్రహమదేవుడు సృషీావసర్మర్ాం జలం అవసర్ం కాగా ఈశ్వరున్నగురించి
తపసుా చేశాడు. శివాన్యగ్రహంతో జలాధిదేవత యైన పుషకరున్న తన కమండలంలో న్నక్షపీం
గావంచుకనాిడు. బ్రహమకార్ాం పూరిీయైన ప్తదప ప్రాణులన్య బ్రతికించేధర్మము
నెర్వర్ిడాన్నకి బృహసపతి ప్రాణులకు జీవాధ్యరుడైన జలం కావాలన్న బ్రహమన్య ప్రారిాంచడు.
బృహసపతి కోరికన్య బ్రహమ మన్నించడు. కానీ పుషకరుడు బ్రహమన్య వదలి వళ్ళలేనన్న చెపాపడు.
అపుడు బ్రహమ, బృహసపతి, పుషకరుడు – ముగుగరు కలస్త్ర ఒక న్నర్ణయము గావంచుకనాిరు.
బృహసపతి ఒకకకక ర్మశిలో ప్రవశించునపుడు ఒకకకక నదికి పుషకర్ము ఏర్పడున్య.
ఆప్రకార్ము గ్రహరూపములో న్యని బృహసపతి మేషాది దావదశ్ ర్మసులయందు
సంచరించునపుడు ప్రతిర్మశి ప్రవశ్ సమయములో 12 రోజులు, ర్మశిన్న వడుచు
సమయములో చివరి 12 రోజులు మిగిలిన సంవతార్ములో మదాాహి సమయములో రండు
ముహూర్మీల కాలము పుషకరుడు ఆ నదిలో న్నవస్త్రంచునటుల న్నర్ణయించ బడినది. ఆ
సమయములో సమసీ దేవతలు బృహసపతి అధిపతిగాన్యని ఆ నదికి పుషకరున్నతో వస్థీరు.
కన్యక పుషకర్కాలములో నదీస్థినము పుణాప్రదమన్న పుర్మణవచనం. పుషకర్ సమయములో
స్థిన, జప, తప, దాన, ప్తతృకార్ాములు తపపక చేయవలెనన్న ఇది అనేకరటుల పుణాప్రదమన్న
హిందువుల వశావసము.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


60

పుషకర్ం అంటే 12 స౦వతార్ములు. ప్రతి పనెిండు సంవతార్మలకు ఒకస్థరి మన


భార్తదేశ్ములోన్న ముఖ్ామైన 12 నదులకు పుషకర్మలు వస్థీయి. స్థధ్యర్ణంగా
పుషకర్కాలము ఒక సంవతార్ము ఉంటుంది. తొలి 12 రోజులన్య ఆది పుషకర్మన్న, చివరి 12
రోజులన్య అంతా పుషకర్మన్న అంటారు. మిగిలిన కాలము మధ్యాహి సమయములో రండు
ముహూర్ీముల కాలము ఆ నదిలో పుషకర్ ప్రభావము ఉంటుంది.

ఈ పుషకర్మలు వచేి 12 నదులు ఏవ? బృహసపతి భచక్రములో ఏ ఏ ర్మశులలో


ప్రవశించునపుడు ఏ ఏ నదికి పుషకర్ములనే వషయము ఈ క్రంది శ్లలకముల వలన
తెలియుచునిది. అయితే ఈ వషయములో భనాిభప్రాయాలు ఉనాియి.

శ్లల. మేష్ఠగంగా వృష్ఠర్వవా మిథునేత్పసర్సవతీ


కర్కటేయమునా ప్రోకాీ స్త్రంహ్గోదావర్త సమృతాః
కనాాయాంకృషణవణీచ కావర్త ధటకే సమృతా
వృశిికే తామ్రపర్తణ చ చపే పుషకర్వాహిన్న
మకర్వ త్పంగభద్రా చ కుంభే స్త్రంధునదీ సమృతా
మీనే ప్రణీతా చ గురోసాంక్రమణే సమృతా
పుషకర్మఖ్యా మునీనాం హి ప్రవశ్ల 2 త్ర బుధసమృతాః
స్థధ్యర్ణంగా నదీస్థినాలలో తర్పణము, ప్తండప్రదానము (శ్రాదధకర్మలు), చేస్త్ర ప్తతరులన్య
తృప్తీపర్చి వారి ఆశీసుాలు పందడం శుభప్రదమన్న హిందువుల వశావసం.ఉపనయనము,
వవాహము అయిన పురుషులు తండ్రి మర్ణానంతర్ము మాత్రమే ఈ శ్రాదధకర్మలు చేయాలి.

స్టిలు జీవతాంతం సుమంగళ్ళగా ఉండాలన్న కోరుకుంటూ నదికి వాయనాలు సమరిపస్థీరు.


చ్చర్, ర్వకె, గాజులు, పసుపు కుంకుమ, పుసెీలు,మటెీలు పూజంచి నీటిలోకి వదులుతారు.
బ్రాహమణ ముతెచీదువులకు వాయనాలు ఇచిి ఆశీర్మవదాలు పందుతారు.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


61

ఈ ‘వకారి’ నామ సంవతార్ములో బృహసపతి ధనూర్మశిలోన్నకి ప్రవశించు సందర్ాముగా ఏ


నదికి పుషకర్ములు? ఈ వషయము పైన వర్వవరు పంచంగకర్ీలు వాకీపర్చిన
భనాిభప్రాయాలు చూదాదము.

1) బ్రహమపుత్ర (పుషకర్వాహిన్న) నదికి పుషకర్ములన్న తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన


స్త్రదాదన్నగా
ీ రు వారి పంచంగములో తెలిప్త యునాిరు.
2) ర్మజమహ్ంద్రవర్ము మధుర్ కృషణమూరిీ శాస్త్రి గారి గణితము ప్రకార్ము గణించిన
స్త్రదాధంత పంచంగములో భీమా నది (కర్మణటక-గాన్యగాపుర్ము వదద గలది) అన్న
తెలిప్తనారు.
3) శ్ృంగేరి శార్దా పీఠము వారి పంచంగము నన్యసరించి పుషకర్వాహినీ నది కి అన్న
తెలిప్తనారు.
4) కుపాపవారి పంచంగము నన్యసరించి పుషకరిణీ పుషకర్ములన్న తెలిప్తనారు.
5) శ్రీ గాయత్రి వద వజన్ వారు పుషకర్వాహిన్న (తాప్తీ) నదికి అన్న తెలిప్తనారు.
6) ఈడుపగంటి వారి పంచ0గమునన్యసరించి బ్రహమపుత్ర నదికి (అస్థాం లోన్న గౌహతికి
కదిదదూర్ంలో న్యని శివస్థగర్ వదద) అన్న తెలుపుతూ ర్మజస్థాన్ లోన్న అజీమర్ కు దగగర్
గల బ్రహమసరోవర్ము కూడా పుషకర్ స్థినాలకు అన్యవైనది అన్న రండింటినీ
తెలుపుత్పనాిరు.
7) శ్రీ ఇజజతస్థర్ కందుకూరి బాలసూర్ా ప్రస్థదభూపాలుడు (దేవడి సంస్థాన జమీందారు)
గారు ర్చించిన “ఆంధ్ర వజాానము” (Telugu Encyclopaedia) 4 వ సంపుటము లో
స్త్రంధూనది అన్న తెలుపబడినది.

పై వషయములన్య క్రోడీకరించి చూడగా పుషకర్వాహిన్న (బ్రహమపుత్ర), పుషకర్వాహిన్న (తపతి),


పుషకర్ మన్న ప్తలువబడు బ్రహమసరోవర్ము అన్న ఎకుకవమంది పంచంగ కర్ీలు
అభప్రాయపడగా, భీమానది, స్త్రంధూనది అన్న కూడా రండు అభప్రాయములు వలువడినవ.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


62

కాన్న ఈ భనాిభప్రాయములు గురువు వృశిికర్మశి ప్రవశ్మునకు, ధనూర్మశి ప్రవశ్ములకు


మాత్రము గన్నప్తంచుచునిది. మిగిలిన ర్మశి ప్రవశ్ములలో పుషకర్ములకు సంబంధించి ఎటిీ
భనాిభప్రాయాలు గన్యప్తంచలేదు. గురువు వృశిికర్మశిలో ప్రవశించు నపుడు భీమానదికి అన్న
కందరు, తామ్రపరిణ నదికి అన్న కందరు అభప్రాయపడుచునాిరు. ధనూర్మశి ప్రవశ్ములో
పైన తెలిప్తనటుల అనేకములైన అభప్రాయములు ఉనివ. కానీ వచిత్రమేమంటే బ్రహమపుత్రనదికి,
తపతీ నదికి మరియూ ర్మజస్థాన్ లోన్న పుషకర్మన్న ప్తలువబడు బ్రహమసరోవర్మునకు కూడా
పుషకర్ములు న్నర్వహించు చునాిరు. కన్యక బ్రహమపుత్ర గురించి, తపతి గురించి,
బ్రహమసరోవర్ము గురించి ఈ వాాసములో కులపీముగా వవరించే ప్రయతిము చేస్థీన్య.
పుషకర్స్థినము చేయదలచినవారు వారివారి అన్యకూలమున్యబటిీ సంకలపసహితముగా
చేస్థీరు గన్యక వశావసముతో ఎకకడచేస్త్రనా ఫలమున్య పందగలరు.

బ్రహమపుత్ర: ఆస్త్రయా ఖ్ండములోగల అతిప్దద నదులలో ఇది ఒకటి. చైనా, భార్తదేశ్ం,


బంగాలదేశ్ – ఈ మూడుదేశ్ములగుండా ప్రవహించుచునిది. నీటిప్రవాహములో
ప్రపంచనదులలో 9 వ స్థానములోన్య, పడవులో 15 వ స్థానములోన్య ఉనిది. స్థధ్యర్ణంగా
మనకు నదులన్నియు స్టి నామములు గలిగయుండగా ఈ నదికి మాత్రము పురుషనామము
(బ్రహమపుత్రుడు) ఉనిది. టిబెట్ లో హిమాలయపర్వతాలలోన్న ఉతీర్భాగములో కైలాస పర్వత
శ్రేణులలో (Mount Kailash) మానస సరోవర్ము దగగర్ ఉదావంచి యార్లంగ్ స్థంగో
(Yarlung Tsangpo) నదిగా ప్తలువబడుతూ టిబెట్ దక్షణ భాగముగుండా ప్రవహించుచూ
అరుణాచలప్రదేశ్ న్య చేరుకుంటుంది. అస్థాముకు నైరుతి దిశ్గా ‘బ్రహమపుత్ర’ అనే పేరుతో
బంగాలదేశ్ కు దక్షణము వైపున ‘జమున’ అనే పేరుతో ప్తలువబడుతూ ప్రవహిసుీంది.
బంగాలదేశ్ లో ‘పదామ’ నదిగా ప్తలువబడే గంగానదిలో గంగాడెలాీ ప్రాంతములో కలిస్త్ర
చివర్గా ‘మేఘన’ వదద సంగమించి బంగాళాఖాతం లో కలుసుీంది. సుమారు 2,9౦౦
కిలోమీటర్ల పడవుని ఈ నది వావస్థయాన్నకి, జలర్వాణాకు ఉపయుకీముగా ఉనిది.
దీన్నయొకక ఎగువ పర్తవాహక ప్రాంతము, జాంగ్ బో ప్న్యలోయతో గలసంబంధము 1884
– 86 అనేవషణ వలన కన్యగొనబడింది. ఈ నది దిగువ పర్తవాహకప్రాంతము

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


63

సముద్రములలో వలె అలలు గలిగి ఉంటుంది. ఇది ప్రపంచములో టైడల్ బోర్ (అలలపోటు)
న్య ప్రదరిశంచే అరుదైన నదులలో ఒకటి.

ఉతీర్ హిమాలయాలలో కైలాసపర్వతం దగగర్ పుటిీ అటన్యండి తూరుపదికుకకు సుమారు 17౦౦


కిలోమీటరుల, 4౦౦౦ మీటర్ల ఎత్పీలో ప్రయాణిసుీంది. ఇది ప్రపంచములోనే అన్ని నదులకనాి
ఎత్పీలో ప్రవహిసుీంది. ఆతర్మవత నందాబార్మవ పర్వతాన్ని చుడుతూ యార్లంగ్ తాాంగ్ పో
ప్న్యలోయన్య ఏర్పరుసుీంది. ఇది ప్రపంచములోనే అతాంత లోతైనదిగా గురిీంచబడింది.
అస్థాంలో జ్ణర్మహత్ కి దగగర్లో ఈ నది రండుపాయలుగా చ్చలి 100 కిలోమీటర్ల దిగువన
కలవడం దావర్మ ‘మజూలి’ అనే దీవపాన్ని ఏర్పరుస్ీంది. ఇది ప్రపంచములోనే అతి ప్దద దీవపం.

ఈనదిన్న పుర్మణములలో “లౌహితా” అన్న పేర్కనాిరు.

తపతీనది: ఇది వంధా పర్వతశ్రేణులలో జన్నమంచినది. ఇది మూలతాప్త అన్య ప్రదేశ్ము


నందు జన్నమంచుటచేత దీన్నన్న మూలతాపీనది అంటారు అన్న తెలియుచునిది.
(మతాాపుర్మణము అధ్యాయము 22 శ్లలకము 33). ఈప్రదేశ్ము ఇపుడు ‘ములాీయి’ అన్న
ప్తలువబడుచునిది. ఈ నది పశిిమవాహిన్న యై ప్రవహించుచు సూర్త్ నగర్మునకు
సమీపమున అర్వబియా సముద్రములో కాంబే శాఖ్వదద సంగమమొందు చునిది.
పశిిమాభముఖ్ముగా ప్రవహించువాటిన్న నదములంటారు.

భవషాపుర్మణములోన్య, వాయుపుర్మణములోన్య ‘తపతి’ న్న గురించిన ప్రస్థీవనగలదు.


తపతి సూరుాన్నకి ఛయాదేవ యందు గలిగిన పుత్రిక. కృతయుగార్ంభమునందు
చంద్రవంశ్జుడైన ఋక్ష చక్రవరిీ ఉండెన్య. ఇతన్నకి సంవర్ణు డన్య నొక పుత్రుడు గలడు. ఇతన్య
బాలాముననే వద, వదాంగములన్నియు తమ గురువైన వస్త్రషుఠన్న వదద అభాస్త్రంచెన్య.
సూరోాపాసన, జపము చేయుచుండేవాడు. కంతకాలమునకు తపసుా కన్న అడవకివళ్ళళ
అచట సూర్ాపుత్రిక యైన తపతిన్న చూచి మోహించినవాడాయెన్య. కులగురువైన వస్త్రషుఠన్న
దావర్మ సూరుాన్న అన్యమతిన్నబొంది తపతిన్నగ్రహించి వవాహమాడెన్య. ప్రస్త్రదిధకెకికన ‘కురువు’
తపతి పుత్రుడు. ఈతన్నపేర్నే కురువంశ్ము అన్న ప్రస్త్రదిధపందినది. తపతి సంతతి

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


64

వారుగన్యకనే వీరిన్న “తాపత్పా”లన్న కూడా ప్తలుచుచునాిరు. (మహాభార్తము, ఆదిపర్వము,


సపీమాశావసము). స్టిలవలన వారి సంతతివారికి పేరు తెచిినవారు ముగుగరు
తెలియబడుచునాిరు. తపతి, కుంతి, సతావతి. (తాపత్పాలన్న, క౦తేయులన్న,
స్థతావతేయుడన్న). తరువాత తండ్రి అన్యగ్రహముతో తపతి నదిగా మారినటుల పుర్మణ
కథనము.

పుషకర్: ఇది ఒక సర్సుా. ర్మజస్థాన్ లో అజీమర్ జలాలలో అజీమర్ కు 11 కిలోమీటరుల దూర్ములో


ఈ సర్సుాన్య చుటుీకన్న వసీరించి యుని ప్రదేశ్మున్య పుషకర్ అన్న ప్తలుస్థీరు.
పదమపుర్మణము నన్యసరించి దీన్నకి గల సాలపుర్మణము: పూర్వము వజ్రనాభుడనే ర్మక్షసుడు
ప్రజలన్య బాధిసుీంటే బ్రహమ తనచేతిలోన్యని తామర్పుషాపన్ని ఆయుధంగా చేస్త్ర వాణిణ
సంహరిస్థీడు. ఆ పుషపపు ర్వకులు మూడుచోటల పడి మూడుసర్సుాలు ఏర్పడాాయి. మొదటిది
జేాషఠ పుషకర్, రండవది మధాపుషకర్, చివరిది కన్నషఠ పుషకర్ అన్న
వావహరిస్థీరు. బ్రహమ చేతి (కర్) న్యండి పుషపం ర్మలిన రకకలతో
ఏర్పడిన సర్సుాలు కన్యక పుషకర్ అన్న పేరువచిింది. బ్రహమ
ఇకకడ వషుణవున్య గురించి తపసుా చేస్త్రన ప్రదేశ్ముగా
పుర్మణకథనం. ప్రసుీతము ఇకకడుని దేవాలయము 14 వ
శ్తాబదములోన్నదన్న, కాన్న దాన్నకంటే 2000 సంవతార్మలకు
పూర్వమే అకకడ దేవాలయముండేదన్న అంటారు. బ్రహమదేవునకు
దేవాలయాలు చలా తకుకవ. ఇకకడ అజీమర్ లో న్యని
దేవాలయము ప్రస్త్రదిధచెందింది. ఇంకనూ బిదూరు (ఉతీర్ప్రదేశ్)
నందు ఒక దేవాలయము, ర్మజస్థాన్ లో బర్మర్ జలాల సమీపంలో
బలోత్రా అనే గ్రామములో ఒక దేవాలయము, ఇండోనేషియాలో
యోగకర్ీలోన్న ప్రంబవన్ వదద ఒక దేవాలయము ఉనివ.

(వచేి సంచికలో ఉతీర్ భాగము)

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


65

భాగవతం - 7 వ భాగం
ఈ వాాస్థలు బ్రహమశ్రీ చగంటి కోటేశ్వర్ర్మవు గారి భాగవతం ప్రవచనాల న్యండి
స్తకరించబడినవ. వారికి కృతజితలతో .........డా.శ్రీర్మమ్ సంబర్మజు
(M):90324 53049

భాగవతం అనేది స్థమానామయిన గ్రంథము కాదు.


లలితసకంధము, కృషణమూలము, శుకాలాపాభర్మమంబు, మం
జులతాశ్లభతమున్, సువర్ణసుమనసుాజేాయమున్, సుందరో
జజవలవృతీంబు, మహాఫలంబు, వమలవాాస్థలవాలంబునై
వలయున్ భాగవతాఖ్ాకలపతరు వురివన్ సదిదవజశ్రేయమై!!
దీన్న సకంధము చూస్తీ లలితము. కృషుణడు మూలమై ఉనాిడు. ఒక చెటుీబాగా ప్ర్గాలంటే
చెటుీ మొదటోల నీళ్ళళ పోస్థీరు. అపుడు చెటుీ బాగా ప్రుగుత్పంది. శుకబ్రహమ ఆలాపన చేస్త్రన
మహోతృషీమయిన స్ీత్రము. అపార్మయిన మంజులమయిన మాటలతో శ్లభసూీ
ఉంటుంది. ఈ భాగవతము ఎవరు చదువుచునాిరో వారికందరికి, మంచిమనసుాతో ఉని
వారికి అర్ామయేా సవరూపము కలిగినది. ఇది ఈ పుడమి మీదకి వచిి న్నలబడిన కలపతరువు.
భాగవతమనేది వర్కటి కాదు. స్థక్షాత్పీగా కలపవృక్షం ఉనిటేల, భాగవతంలో ఒక పది
పదాములు వచిినటలయితే అటువంటి వాకిీ కలపవృక్షమున్య జేబులో ప్టుీకన్న తిరుగుత్పనిటుల
లెకక. వాన్న కోరిక తీరుత్పంది. భాగవతంలో పోతనగారు గొపపగొపప ప్రయోగములన్నిటిన్న,
పదాములుగా తీసుకువచిి ప్టేీశారు. వాన్న కోరిక ఎందుకు తీర్దు? అందుకన్న భాగవతము
అంత గొపపది! అటువంటి భాగవతమున్య శుకబ్రహమ వవర్ణ చేశారు.

వాాస భగవాన్యడు నైర్మశ్ామున్య పందితే నార్దుడు స్థక్షాతకరించి ఒకమాట చెపాపరు.


’వాాస్థ లోకములో బోధ చేయకపోయినా సర్వ ప్రజలు అందరికి కూడా తెలిస్త్రన వషయములు
రండు ఉనాియి. అవ అర్ాకామములు. ఈ రండింటి గురించి మీరు ఎవరినీ తీసుకువచిి
ప్రతేాకంగా ఎవరికీ చెపపనకకర్లేదు. అందరికీ డబుా దాచుకోవడం తెలుసు. డబుా

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


66

సంపాదించుకోవడం తెలుసు. ఇంకా బొడూాడదు కానీ రూపాయి ఎలా సంపాదించలనే


తాపత్రయం మాత్రం చలా గటిీగా ఉంటుంది. సంస్థకర్బలం తకుకవగా ఉంటుంది. అందునా
కలియుగంలో ఉంటే వాళ్ళది అలాపయుర్మదయం. బుదిధ బలం చూస్తీ తకుకవ. ప్రచోదనం
ఎప్పుడూ అర్ాకామములయందు మాత్రమే ఉంటుంది’.

వాన్నకి ఇర్వై రండు ఇర్వై మూడు ఏళ్ళళ వచేిసరికి వాన్నకి మీరు ప్ళ్ళళ చేయలేదన్యకోండి –
మీరు వాన్నకి ప్ళ్ళళ చేయలేదనే వషయమున్య వాడు మీకు తెలిస్తలా చేస్థీడు. వాడు అమమ
దగగరికి వచిి ’నా ఈడువాడు – వాడికి అప్పుడే కడుకమామ అంటాడు’. ఇదివాడు ’అమామ
మీరు నా సంగతి పటిీంచుకోవడం లేదు’ అన్న తలిలకి పరోక్షంగా చెపపడమే! ఇంకా అశ్రదధ
చేశార్న్యకోండి – ఎప్పుడో ఒకరోజు ప్ళ్ళళ చేస్తసుకన్న మీ దగగర్కి నమస్థకర్ం ప్టీడాన్నకి
వచేిస్థీడు.

అందుకన్న ’మానవుడు ఎప్పుడూ అర్ాకామములయందు తిరుగుతూ ఉంటాడు.


అర్ాకామములన్య గురించి ఎవరికీ ఏదీ ప్రతేాకముగా బోధ చేయనకకర్లేదు.
భగవతాంబంధమున్య గురించి, భకిీ గురించి మాత్రం బోధ చెయాాలి’ అన్న నార్దుడు చెపపడం
కనస్థగించడు.

’రోగం ఎకకడ పుటిీంది?’ అన్న అడిగింది శాసిం. అనింలోంచి పుటిీంది అన్న చెపాపరు.
డాకీరుగారు తినవదదన్న చెప్తపన పదార్ాములన్య తినడం దావర్మ మన్నషి రోగమున్య
ప్ంచుకుంటునాిడు. అతన్య తన ర్సనేంద్రియములన్య న్నగ్రహించలేకపోవడం వలన అతన్నకి
అటువంటి స్త్రాతి ఏర్పడుతోంది. రోగము వచేిసుీంది. అన్న తెలిస్త్రనా సర్వ, శ్ర్తర్మే పోత్పందన్న
తెలిస్త్రనా సర్వ, తినాలన్న కోరికన్య న్నగ్రహించలేకపోయాడు. ఈ బలహీనత కన్ని కోటల
జనమలన్యండి న్నన్యి తరుముతోంది. డబుా ప్తచిి, ఇంద్రియముల ప్తచిి అలా తరుముతూనే
ఉనాియి. వాటికి వశుడవు అయిపోతూనే ఉనాివు. అయినాసర్వ బుర్దలో పడిపోయిన
వాడు బుర్దనీటిన్న తీసుకన్న స్థినం చేస్తస్తీ వాడు శుదిధ అయిపోడు. నీవు ఇంద్రియముల చేత
తర్మబడి తర్మబడి కన్ని కోటల జనమలు ఎతిీనవాడివ, మర్ల ఇంద్రియములకు

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


67

సంబంధించిన సుఖ్ములనే శ్ర్తర్మునకు ఇసుీంటే న్యవువ ఇక ఎప్పుడూ ఉతీమగత్పలు


పందలేవు. ఒంటికి పటిీన బుర్దపోవాలంటే మంచినీటి స్థినము కావాలి. మంచినీటి
స్థినము ఎవరు చేయిస్థీరు? ప్రేమ ఉని అమమ చేయిసుీంది. ఇకకడ ప్రేమ వుని అమమ
సవభావం కలవారు ఎవరు? వాాసుడు. ఆయన చేయించలి. అందుకన్న ఆయన భాగవతం
ఇచిరు.

నార్దుడు వాాసున్నకి చెపుత్పనాిడు


– ’న్యవువ పాండవులు కర్వులు
ఎలా కటుీకునాిరో, వారికి
ర్మజాములు ఎలా వచియో
మునిగు వషయములన్య గూరిి
వవరించి వ్రాశావు. అవ అనీి ఇపపటి
ప్రజలకు చలాబాగా తెలుసు. ఇపపటి
వాకుీలు భార్తము ఏమీ
చదవకుండా దురోాధన్యన్న కనాి
అహంకార్ముతో తిర్గగలరు.
ధృతర్మషుున్నకనాి బాగా
పకికంటివాడిది తెచిి
దాచేసుకోగలరు. ’నీవు
ప్రయతిపూర్వకంగా భగవంత్పన్న
గూరిి ఏమీ చెపపలేదు. భగవంత్పన్న గురించి చెపపకపోతే ఈ జనమలో వీడు చేసుకుని
ఇంద్రియలౌలాం వీన్నన్న వచేి జనమలో హీన ఉపాధులలోకి తీసుకుపోత్పంది.’ భగవంత్పన్నకి
ఏమీ ర్మగదేవషములు ఉండవు. ఒక వాకిీకి కామము బాగా ఉండిపోయిందన్యకోండి. ఆ వాకిీకి
ర్మకూడన్న మాట ఒకటి వసూీ ఉంటుంది. మీరు వనే వుంటారు.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


68

వార్ధకాంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే


వార్ాంబైచెడు వాకపివాహములచే వాతాలాచితీంబుచే
అర్ధజాన
ా ముచే మహదాిమతచే హాసాప్రసంగాలచే
స్థవర్ాంబే పర్మార్ామై చెడుదు ర్తస్థవర్ాప్రజల్ శ్ంకర్మ!! (శ్రీశ్ంకర్ శ్తకము – ౮౦)

వాడికి కామం ఉండిపోయింది. ఉండిపోతే వాడు పైకి చెపపలేక డెబాది ఏళ్ళళ వయసుా వచేిస్త్రన
తరువాత మంచి పంచె కటీకన్న వచిడన్యకోండి – ’తాతయాా ప్ళ్ళళకడుకులా ఉనాివు’
అన్న సర్దాకి ఎవర్యినా అనాిర్న్యకోండి – అంటే ’అమామ అలా అనకూడదు.
ప్ళ్ళళకడుకులా ఉనాిననకు. మిమమలిి చూడగానే త్రివణీ సంగమంలో స్థినం చేస్త్రన ఫలితం
కన్నప్తంచే ఒక మంచి ఉపాసనాబలం పందుత్పని వారిలా ఉనాిర్న్న అన్య – అది నా
శ్ర్తర్మునకు సరిపోత్పంది. ఇంకా నేన్య ప్ళ్ళళకడుకునేమిటమామ’ అన్న అనాలి. కానీ వాడు
అలా అనడు. వాడు ఏమంటాడంటే – ’ నాకు ప్తలలన్నచేివాళ్ళళ ఎవరు’ అంటాడు. అంటే వాడికి
కడుపులో ఎంతబాధ ఉందో చూడండి! వాన్నకి డెబెచా వచిినా వాళ్ళళ అలా అనిందుకు
బాధపడడం లేదు. ’న్నజంగా నేన్య ప్ళ్ళళకడుకులా ఉంటే, సంబంధములు చూస్త్ర, తాతగారూ,
మీరు చేసుకోండి అన్న ప్తలలన్య తెచిి ప్ళ్ళళ చేయవచుి కదా’ అన్న వీడికి కడుపులో బాధ!
వృదాధపాంలో ఒక వధమయిన ధూర్ీతనం వచేిసుీంది. వృదాధపాంలో అంతామునందు
వీడికింకా వాామోహం ఉండిపోత్పంది అపుడు శ్ర్తర్ములోంచి న్నర్ంతర్ము చ్చము స్రవంచే
వ్రణములు బయలుదేర్తాయి. అందులోంచి క్రములు బయటపడుతూ ఉంటాయి.
అంతదూర్ంలో ఉంటే ఇకకడే పులలటి కంపు ర్మవడం మొదలవుత్పంది. ఎవరూ వాన్న దగగర్కు
వళ్ళరు. ఎంతో బాధపడతాడు. అంత బాధపడా తరువాత అప్పుడు కామం పోత్పంది. ’నీవు
వాాసుడవయినందుకు అంతబాధ వారు పడకుండా నీవు చూడాలి. ఇటువంటి పాపం
ఉతీర్జనమకు వళ్ళకుండా ఆపేశ్కిీ వీళ్ళకి ఇవావలి. వాాస్థ, నీవు ఏమి ఇవావలో తెలుస్థ!
భగవదాకిీకి సంబంధించిన వషయం అందించు.’ వాడు తెలిస్ తెలియకో వచిి
భాగవతమున్య వనడం కాన్న, చదవడం కాన్న చేస్తీ అంతమాత్రం చేత వీడు భాగవతం వనాిడు

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


69

అన్న వాన్న ఖాతాలో వ్రాస్థీడు. వాడు హీన్యపాధికి వళ్ళళపోకుండా ఈ ఫలితమున్య అడుాప్టిీ


వాన్నన్న మంచి జనమవైపుకి తిప్పుతాడు. ’భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉతీమున్న ఇంటోల పుటిీ
భగవదాకిీ వైపుకి మారుసుీంది. అందుకన్న ఒకమంచిమాట చెప్పు. అంతేకాన్న నీవు మర్ల
అర్ాకామములన్య గురించే మాటాలడితే కావామునకు ఏమీ ప్రయోజనం ఉండదు.
హరినామసమృతిలేన్న కావాము వృథా. దాన్న వలన ఏవధమయిన ఉపయోగం ఉండదు.
హరినామసమృతి చేయు కావాము మానస సరోవర్ం లాంటిది. కానీ హరినామము చెపపన్న
కావాము, నీవు ఎంతగొపప అర్ాములతో చెప్తపనా అది తదిదనం ప్టేీచోటికి కాకులు వచేి
ర్వవులాంటిది. అందుకన్న నీవు ఇప్పుడు భగవదాకిీ, భగవంత్పన్నకి సంబంధించిన వశేషములు,
భగవదాకుీల కథలతో కూడిన వషయములన్య చెప్పు. భాగవతంలో అటువంటివ చెప్పు’ అన్న
చెపాపడు నార్దుడు.

……సశేషం

“SREE GAYATRI” is a Spiritual and Astrological monthly E-Magazine (Free


online) planned in dual languages. For the time being, all Spiritual Articles are
published in Telugu and Astrological Articles in Telugu and English. This
Magazine belongs to us all. Typed Articles either in Telugu or English as the
case, be submitted together with their Photos and Resume for publication in “Sree
Gayatri”. Views expressed in the Articles are not necessarily those of the Editor.
One can take up with Writers directly for clarifications. All the Articles received
will be taken up on priority basis. We also welcome your views and suggestions
on the magazine to find a place on Readers’ page. You may enroll others also for
magazine. Apart from WhatsApp version, Windows version in pdf format will
also be sent to those whose mail ID is registered with us. For that please send
your mail ID to sdparishath@gmail.com or send WhatsApp message to
9866242585.
……Sree Gayatri

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


70

దక్షణామాియ శ్రీ శ్ృంగేర్త శార్దా పీఠ పాలిత ఉతీర్మధికారి శ్రీశ్రీ


వధుశేఖ్ర్ భార్తీస్థవమి వారి అన్యగ్రహ సంభాషణా పూర్వక ,
ధర్మసందేహ న్నవృతిీ .
స్తకర్ణ: డా:చేరుకుపలిల వఎల్ఎన్ శ్ర్మ, 94410 93592

హిందూ మతంలో ఇందరు దేవుళ్ళళ ఎందుకు? వగ్రహార్మధన ఎందుకు చేయాలి? ఇటువంటి


అనేక ప్రశ్ిలకు సమాధ్యనమె ఈ సందేశ్ం ..

1. ద్చవతం, అద్చవతం, వశిషాీద్చవతం వీటిలో ప్రసుీత కాలాన్నకి ఏది అన్యసర్ణీయం?

జ. ద్చవతం అనేది వాావహారికం, అద్చవతం అనేది పార్మారిధకం భగవంత్పడు వరు, నేన్య వరు
అనే భావన ఉంటేగాన్న మనం భగవంత్పడిన్న పూజంచలేము. జాానం వచేింతవర్కు ద్చవతం
ఉపయోగ పడుత్పంది. జాానం వచిిన తరువాత అద్చవతం ఉంటుంది. కలగంటుని వర్కు అది
కల అన్న తెలియదు. బాహాసమృతి లోకి వచిక మాత్రమే అది కల అన్న తెలుసుీంది. ద్చవతంలో
ఉనాి, వశిషాీద్చవతంలో ఉనాి చివరికి అద్చవతంలోకి ర్మవలస్త్రందే. ఎందుకంటే

జగత్పీ అంతా మిధా, బ్రహమం ఒకకడే అంటే అందరూ అర్ాం చేసుకోలేరు. ఈ ఉపాసనలు,
ఆర్మధనలు అద్చవతం కోసమే. కన్యక ద్చవతంలోనే ఉంటూ చివరికి అద్చవతంలోకి
చేరుకోవలస్త్రనదే..

2. ఏకేశ్వరోపాసన. బహుదేవతాధనలలో ఏది మంచిది?

జ. ఏకేశ్వరోపాసన చేస్త్రనా, అనేకమంది దేవతలన్య పూజంచినా ఏ వాతాాసము లేదు.


ఎందుకంటే! భగవంత్పడు ఒకకడే కాన్న రూపాలు, నామాలు అనేకం ఉనాియి. ఆ రూపాల
వన్యక ఉండే చైతనాం మాత్రం ఒకకటే. మనం ఈశ్వరుడిన్న ఆర్మధించినా, వషుణవున్న
ఆర్మధించినా ఫలంలో ఎటువంటి తేడా ఉండదు. ఈశ్వరుడు ఎటువంటి ఫలాన్ని ఇస్థీడో,
వషుణవు అదే ఫలాన్ని ఇస్థీడు. ఇతర్ దేవతలు అదేవధమైన ఫలాన్ని ప్రస్థదిస్థీరు.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


71

౩. హిందు మతంలో ఇందరు దేవుళ్ళళ, ఇన్ని సంప్రదాయాలు ఎందుకు ఉనాియి?

జ. మనం వనాయకచవతికి గణపతిన్న, నవర్మత్రికి అమమవారిన్న, శివర్మత్రికి శివుడిన్న ఇలా ఏ


పర్వదినాన్నకి తగగటుల ఆ దేవుడు, దేవత రూపాన్ని పూజస్థీం. అలాగన్న మనం నలుగురు
దేవతలన్న ఆర్మధించినటుల కాదు.ఓకే దేవుడిన్న నాలుగుస్థరుల పూజంచినటుల. మరి ఎందుకన్న
అన్ని రూపాలు అంటే, స్థధకులన్య అన్యగ్రహించడం కోసం భగవంత్పడు ఎవరి స్థాయిలో
వారికి, వారికి రుచించిన రూపంలో వస్థీడన్న. అందుకనే ఇన్ని రూపాలు అన్న ఆదిశ్ంకరులు
చెబుతారు.

4. మన సనతనధర్మమన్ని పరిర్క్షంచలి అంటే ఏమి చేయాలి?

జ. ధర్మమన్ని ర్క్షంచడం అంటే ధర్మమన్ని ఆచరించడమే. అందుకోసం చినిపపటి న్యండి ప్తలలలకు


మంచి సంస్థకర్మన్ని అందించే ర్మమాయణ, మహాభార్త, భాగవతాల కథలు తెలియజేయాలి.
ఆదర్శ మహనీయుల జీవత వశేషాలన్య, కథలరూపంలో ప్తలలలకు

తెలియచెపాపలి. అందువలన ఆ కథల వలన వారిలో మంచి సంస్థకర్ం ఏర్పడుత్పంది.


బాలాం న్యండి సవధర్మమన్ని అలవర్చలి. మంచి, చెడు మధా ఉని వాతాాసము, తేడా
వశ్దీకరించి చెపాపలి. మంచి వలల కలిగే లాభం ఎమిటీ, అటాలగే చెడు వలల కలిగే
దుషపిభావం, నషీం ఎమిటీ అనేదీ కూడా చెపాపలి. ప్తలలలు కూడా శ్రదదగా నేరుికోవాలి.
వారు వననప్పుడు ప్దదలు స్థమ, దాన , బేధ, దండోపాయాల మార్మగన్ని అన్యసరించి
అయినా సవధర్మమన్ని అలవార్చలి.

5. మాధవస్తవ చేస్తీ పుణాం వసుీంది, మరి మానవస్తవ వలన ప్రయోజనం ఏమిటి?

జ. ఉపకార్గుణం అనేది మన్నషిలో ప్రాథమికంగా ఉండవలస్త్రన లక్షణం. అది లేకపోతే మన్నషి


తాన్య మన్నషి అన్యప్తంచుకోవడాన్నకి కూడా యోగుాడు కాదు. కషాీలలో ఉనివారికి ఎన్యి
ర్కాల స్తవా కార్ాక్రమాలు జరుగుత్పనాియి. అయితే స్తవా కార్ాక్రమాలు చేస్తటప్పుడు
మనసుాలో పరిశుదదమైన భావన ఉండాలి. ప్రఖాాతి కోసం, పేరు కోసం , పబిలస్త్రటీ కోసం

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


72

చేయకూడదు. నాకేదో ఫలితం లభంచలి, నేన్య చేస్త్రంది ప్రపంచం మొతీం తెలియాలి .అన్న
ఆలోచించ కూడదు. న్నస్థవర్ాంగా కర్ీవాం , కర్మ

న్నర్వహించలి. అప్పుడు భగవంత్పడు మనలిి ఇషీపడతాడు. అయన అన్యగ్రహ ఫలాలన్య


ప్రస్థదిస్థీడు.

శ్రీ మాత్రే నమః

హరిహర్ త్రిశ్కిీ క్షేత్రం, శ్రీవదాాపుర్ం, వలిగొండ, యాదాద్రి జలాలలో దేవ శ్ర్నివర్మత్రి


ఉతావములు

సవస్త్రీ శ్రీ వకారి నామ సంవతార్ ఆశ్వయుజ శుదధ పాడామి న్యంచి దశ్మి వర్కు అనగా తేదీ
29 9 2019 న్యంచి 8 10 2019 వర్కు జరుపబడున్య.

నవర్మత్రి అలంకార్ వవర్మలు

29 9 2019 బాలాత్రిపుర్సుందరి దేవ అలంకార్ం, 30 9 2019 వదియ గాయత్రి దేవ


అలంకార్ం, 1 10 2019 అనిపూర్మణ దేవ అలంకార్ం, 2 10 2019 చవతి మహాలక్ష్మీ దేవ
అలంకార్ం, 3 10 2019 పంచమి లలితా దేవ అలంకార్ం, 04:10 2019 శ్రీ ర్మజర్మజేశ్వరి
దేవ అలంకార్ం, 5 10 2019 షషిఠ సర్సవతీ దేవ అలంకార్ం, 6 10 2019 అషీమి దుర్మగదేవ
అలంకార్ం, 7 10 2019 నవమి మహిషాసుర్మర్దన్న అలంకార్ం, 8 10 2019 దశ్మి
ఇషీకామేశ్వరి దేవ అలంకార్ం మరియు ప్రతిరోజూ చండీహోమం , అమమవార్లకు ఉదయం
అభష్ఠకాలు , హోమాలు న్నర్వహించబడున్య. హరిహర్ త్రిశ్కిీ క్షేత్రంలో న్నతాానిదాన
సౌకర్ాము కలదు, భకుీలు వారి శ్కిీ కలది ధన వాసుీ రూపేణా సహకరించగలరు

Anuradha no: 9246165603.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


73

MANGLIK DOSH / KUJA DOSHA

….Mohana Sarma (M):99082 49555


Manglik Dosh is also known as Chevvai Dosham or Kuja Dosham. Kuja or
Mangal or Mars or Chevvai is attached great importance in horoscope match
making.
For determining the location of a graham in a horoscope, one should start counting
from the house where Lagna is located. Lagna house is the first house and start
counting clock-wise in South-Indian horoscopes and anti-clock wise in North-
Indian horoscopes.

CONSIDERATION OF MANGAL (KUJA) FOR MARRIAGE PURPOSES


In respect of Marriage, the seventh house from Lagnam is considered. This house
should be occupied by good planets and free from any evil afflictions.

Mangal Lagna

(Chevvai)
Mangal

(Chevvai)

Mangal Mangal

(Chevvai) (Chevvai)
For girls, seventh and eighth houses should be considered with equal importance.

Among the various great Rishis who wrote about Astrology, it is noteworthy to
mention about Rishi Parasara, who was the father of Rishi Veda Vyas, who is
credited with scripting the 18 Mahaa Puranaas.

Rishi Parashar wrote the ancient text which contains details about astrology and is
known as “Brihat Parashar Hora Shastra” and even now references are made to that
book by eminent astrologers.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


74

In Chapter No. 80 (Stree Jataka or Female Horoscopy), Rishi Parashar states in


shloka 47, 48 and 49 as :

Sloka 47: The woman born becomes a widow, if Mangal is in the 12 th, 4th, 7th, or
8th from Lagna, without aspect by, or association with any benefic.

Slokas 48-49: The Yoga, which causes the woman to become widow also causes a
male native to become a widower. If the man and woman, possessing this Yoga,
join in wedlock, the Yoga ceases to have any effect.

Explaining the above shlokas, if in the horoscope of a girl, Mangal is located at


4th, 7th, 8th or 12th house from Lagna, she will become widow and so on for any
male horoscope. Now astrologers have added the 2 nd house and 1st house (Lagna)
in this category.

In due course of time, the girls and boys having such placement of Mangal in
the horoscope came to be called Manglik.

As per Shloka 49 of the above text, if a Manglik girl marries a manglik boy, the
bad effect is nullified.

According to eminent astrologers, if a person with Manglik/Kuja Dosham


horoscope marries a person without similar dosham, there will be death of the
marriage partner or separation. This will result in total ruin of the family and all
happiness will vanish.

Based on various studies and inferences, it can be stated that the Manglik Dosh in
cases of Mangal (Chevvai / Kuja) situated in 4th 7th and 8th house is more intense.
If a girl has this combination, it is essential that alliance should be fixed with a
boy having similar placement of Mangal.

Pariharam (remedial measure) should be done before marriage in the following


cases :
a. Alliance is sought for a girl with Mangal in 4th, 7th or 8th house
(strong Manglik) with a boy who has Mangal in 2nd or 12th house (weak
Manglik).

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


75

b. If a girl has Mangal in 2nd or 12th house (Dosham of lesser intensity)


and alliance is sought with boy who does not have this combination, then
the case can be taken up, subject to other factors viz. longevity of the boy’s
life as seen in the horoscope and other social
factors.

Due to slight Manglik Dosh, if the girl’s


marriage is getting delayed, pariharam should be
considered.

PARIHARAM FOR MARS IN


KASHI

According to Kashi Khand, Chapter 49 (Skanda Puraanam), Lord Surya installed


one Shiv Ling and one Devi Idol in a place near Pancha Nada Teerth in Kashi
(now called Pancha Ganga Ghat). Then he started praying to Lord Shiva intensely.

Lord Shiva appeared in person and granted several divine wishes to Surya Deva.
The Devi Idol installed was named as Mangala Gauri. It is believed that
performing proper prayers/rituals at this temple to Goddess Mangala Gauri
removes the afflictions on account of Manglik Dosha.

On all Tuesdays, a big crowd of unmarried ladies are to be seen in this temple
praying for removing the afflictions as also early marriage.

For other afflictions on account of weak Mangal or adversely posited Mangal


(Mars) in the horoscope, the devotees are advised to worship Mangaleshwar Ling
in Kashi which is situated in Atma Veereshwar Temple.

According to Kashi Khand, Chapter 17, Mangal (Mars) installed a Shiv Ling in
Kashi and started worshipping the Ling. This ling came to be known as
Mangaleshwar. It is believed that performing abhishek to this Ling with Ganga
water and pooja with Bilva dala (leaves) for 7 consecutive Tuesdays, will remove
all afflictions on account of adverse Mangal in the horoscope.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


76

There is a heavy rush on Tuesdays in this temple which falls under Pancha Mudra
Maha Peeth.
PARIHARAM FOR MARS IN TAMIL NADU

There are various temples dedicated to different planets in Tamil Nadu. Among
these, Vaitheeswaran koel (temple) is dedicated to Mars or Mangal or Angaraka.

It is believed that during the Ramayana period (Treta Yuga), Lord Rama,
Lakshmana and Saptarishis have worshipped the deity in this place. There is a
pond at this temple called Jatayu kundam (pot of Jatayu having holy ash of
Vibhuti). One of the nine planets, Angaraka (Mars), suffered from leprosy and
was cured by Vaidhyanathaswamy (Lord Shiva) and from then on it is treated as
one of the Navagraha Temples for planet Angaraka.

It is believed that the pond in the


temple is capable of curing various
diseases and devotees take a bath here
with all divinity.

Special poojas are also performed to


the deity dedicated to Angarak (Mars/
Mangal) with prior arrangement with
the temple authorities.

The small town housing this temple is located about 27 kms. away from
Chidambaram which is easily accessible by road or train. Details can be obtained
from Internet.

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


77

Prashna -7
Miscellaneous Items

……C.B.Ramakrishna Sarma, Hyderabad


M: 9849 59 5144 – 40 2389 0371

GAIN OF LAND

4th house represents fixed assets. The significater of land is Mars. 9th house
represents luck and 11th house represents gain.
If there is relationship between Mars and 4th house or 9th house, there will be gain
of land.
If there is relationship between Mars and 11th house, there will be gain from lands.
********
TREASURE (NIDHI)
When the 2nd house happens to be the sign of Venus or Moon and when Venus and
Moon are posited there, there will be treasure in that land.
When 8th house is strong in prasna chart, there will be treasure in the land.
When Aries happens to be the lagna in prasna chart and Jupiter and Moon are
posited there, then there is treasure in the land.
When there is benefic aspect to 2nd and 11th house, one can get the treasure and if
there is malefic aspect one cannot get the treasure.
**************
RESIDANCE
Jupiter is the significater of happiness.
If Jupiter, 4th house and 9th house are strong in prasna chart, the person will have
residential happiness.
***************

ABHICHARA (BLACK MAGIC) PRASNA

If debilitated planet is posited in 6th house or 6th house is being aspected by enemy
planet (to 6th lord) or lagna lord, 6th lord and Rahu are posited in 12th house, the
person will get Drishti dosham.
************
SUDDEN MONETARY GAINS

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


78

Natural benefic planets in 8th house indicate sudden monetary gains.


If there is relationship between 2nd ,5th and 11th houses and they are strong, the
person will be benefited by speculations, lotteries and betting.
If Moon and Rahu are in 5th house, the person will get sudden gains.
If there is relationship between 2nd ,9th and 11th lords, it indicates Dhana yoga.

BUSINESS
The significater for business is Mercury. 10th house indicates effort, 11th house
indicates gains and 12th house indicates expenses. Hence, 11th house should have
more bindus than 10th house and 12th house should have less bindus than 11th
house, in the SAV of prasna chart.
7th house indicates partner. If lagna lord and 7th lord are in good mutual axis, the
person will gain from partnership.
Mercury, 11th house and the planet denoting the commodity in which the business
is being done, should be strong.
************

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి


79

ఆదిశ్ంకర్మచర్ా కృత భజగోవందం -10

(మోహ ముదగర్మ్)
గేయం గీతా నామ సహస్రం ధ్యాయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజజన సంగే చితీం దేయం దీనజనాయ చ వతీం ||27||

భావం: భగవదీగత, వషుణ సహస్రనామాలన్య గానం చెయాాలి. ఎలలప్పుడూ శ్రీ మహావషుణవు యొకక
రూపాన్ని ధ్యాన్నంచలి. సజజన స్థంగతాంలో మనసున్న నడపాలి. దీన్యలైన వారికి ధనాన్ని దానం
చెయాాలి.

సుఖ్తః క్రయతే ర్మమాభోగః పశాిదధంత శ్ర్తర్వ రోగః |


యదాప్త లోకే మర్ణం శ్ర్ణం తదప్త న ముంచతి పాపాచర్ణం ||28||

భావం: సుఖాన్ని పందాలన్న స్టి పురుషులు ర్తి కార్ాంలో న్నమగిమవుతారు. దాన్న కార్ణంగా శ్ర్తర్ం
రోగాలపాలవుత్పంది. చివరికి మర్ణం అనేది ఎవరికి తపపదు. ఐనా సర్వ మానవుడు పాప
కార్ాములన్య వదలనే వదలడు.

అర్ామనర్ాం భావయ న్నతాం నాస్త్రీతతః సుఖ్లేశ్ః సతాం |


పుత్రాదప్త ధన భాజాం భీతి: సర్వత్రైషా వహితా ర్తతి: ||29||

భావం: డబుా దుఃఖాన్ని ఇసుీందన్న ఎలలప్పుడూ గురుీప్టుీకో. దాన్న వలల కంచం సుఖ్ం కూడా లేదు అనే
మాట సతాం. ధనవంత్పన్నకి తన కుమారున్న వలల కూడా భయమే. అన్ని చోటల డబుా యొకక పదధతి
ఇంతే.

......సవతాల శ్రీ చక్ర భాసకర్ ర్మవు


ర్మజమండ్రి (M) 99497 39799

సనాతన ధర్మమన్ని ఆచరించండి శ్రీ గాయత్రిన్న చదవండి – చదివంచండి

You might also like