Professional Documents
Culture Documents
09 September Sree Gayatri Monthly MagazineR
09 September Sree Gayatri Monthly MagazineR
శ్రీ గాయత్రి
Sree Gayatri
Spiritual & Astrological Monthly OnlineMagazine
సంపుటి:2 సంచిక:9
ఈ సంచికలో
భాద్రపద శుకల వదియ – ఆశ్వయుజ శుకల
సపందన 05
వదియ
సంపాదకీయం 06
సనాతన ధర్మ పరిషత్-శ్రీకృషణ గాయత్రీ మందిర్ం
ఋషిపంచమి – మోహన శ్ర్మ 08
ప్రచుర్ణ - సంపాదకతవం యజ్ణణపవీత మహిమ – కూచిభొటల ష.శ్ర్మ 09
Mutya Subrahmanyam.BA BL
Retired Income Tax Officer,
State Treasurer of Andhra Vanavasi Kalyan Ashram,
Secretary of Uttar Andhra Veda Parishad.
Executive Member, Akshara Koti Gayatri Sri Chakra Peetham
Member, Advisory Committee “Sree Gayatri”
Resides at Visakhapatnam (M) 93466 90641
శ్రీ గాయత్రి
EDITORIAL BOARD
ఆధ్యాతిమక - జ్ణాతిష మాస పత్రిక
01 Chandraoji girala సర్, మోహన్ శ్ర్మ గారి శుక్ర మౌఢ్ాం వవర్ణ చలా బాగుంది
8500545628 శాస్త్రి గారికి ధనావాదాలు
02 బులుసు శ్రీరామ ఆగస్ట్ నెల పత్రిక పంపినందుకు కృతజ్ఞ తలు.
శర్మ 9949229263
03 శైల ేంద్రనాధ్ ఆగస్ట్ నెల పత్రిక పంపినందుకు కృతజ్నతలు
9603012444
04 VB Acharyulu చాలా బాగ ంది గరంధం👌👌👌👏👏👏🌹🌹🌹
8500251358
05 పో తరాజు వేంకటేశవర్ సంతోషం, అందరికి పుణా పురుషుల గురుంచి తెలిపే
మహాదాాగాం నాకు మీదావర్మ కలిగినందుకు ధన్యాణిణ.
రావు
8885552444
06 Dr.Govinda Raju శ్రీ V. N. శాస్త్రి గారు, నమస్తీ
నాపేరు Dr. గోవంద ర్మజు ( 68) కెనడా న్నవాస్త్ర.. మీ పత్రిక
అదుాతం. ఇపపటి ప్రపంచన్నకి సనాతన ధర్మం అవగాహన
చల అవసర్ం. మీ గొపప స్తవకు వందనములు దయవుంచి
ప్రతి సంచిక నాకు వాటాాప్ దావర్మ మరియు దిగువ
తెలియపర్చిన e. మెయిల్ కు పంపేది. ధన్యాస్త్రమ
07 పీసపాటి గిరిజా శ్రీ శాస్త్రిగారు, మీరు పడే కషాీన్నకి ఇటువంటి మనినలు,
మన్యహర్ శాస్త్రి ప్రశ్ంసలే మనసుాకు ఆనందాన్ని, ప్రశాంతతన్న ఇస్థీయి. మీరు
94403 56770 పడే కషాీన్నకి మంచి ఫలితాన్నిస్ీందన్న తృప్తీ న్నస్థీయి. న్నర్మశ్,
న్నసపృహలన్య దరికి ర్మనీయవు. Really you deserve this
compliments. Congratulations.
08 Ch.Satyanarayana So Many Thanks - 929157313
సంపాదకీయం:
భాద
ర పద శుద
ధ చవితి శ్ర ై న వినాయకుని ఆవిర్భావం శివ పుర్భణాలలో
ర వినాయక చవితి. గజముఖుడ
ఉంది. పార్వతీమాత పండిబొమ్మకు పా
ర ణం పోయడం, శివుడు శిర్స్సు ఖండించడం ఏనుగు తల
ర మ్థగణాలకు ఆధిపతయం – అనే ఈ కథ భార్తదేశం అంతటా బహుళ ప
అతికంచడం, ప ర చార్ం
పందింది.
వినాయక అనగా సర్వదేవతలకు నాయకుడు, తనకు ఇంకొక నాయకుడు లేడు. (వి-నాయక) అతడే
గణపతి, గణనాయకుడు, గణేశుడు, గణ అనగా దేవగణములు, ప
ర జలు. వీరిక పతి, నాయకుడు,
ఈశుడు - కనుక ఆయనకు ఆ పేర్ల ు వచిినవి. ఆతడే విఘ్నేశవర్లడు, ఏ ఆటంకములు,
విఘ్ేములుర్భకుండా కాపాడే దేవుడు, కనుక సమ్సత సత్కార్యములలో పర ప
ర థమ్ముగా పూజంప
బడుతంటాడు. వినాయకుని సవరూపములోని ఆంతర్యము వినాయకుడు గజముఖుడు,
ఏనుగుతలను శిర్స్సుగా కలవాడు, లంబోదర్లడు, అనగా చాల పెద
ద ఉదర్ముకలవాడు,
మూషికవాహనుడు, ఎలుకను వాహనముగా గలవాడు, ఏనుగు శిర్స్సు - వివేకమునకు చిహేము,
తండము - ఓం కార్మును సూచించును. ఉదర్ము - సమ్ృది
ధ కప
ర తీక. మూషికము - కుశాగ
ర బుది
ధ ని
తెలియ చేయును. వేదవాయస్సలవార్ల అష్ట
ా దశపుర్భణములను, అష్ట
ా దశ ఉపపుర్భణాలను
ర్చించార్ల. ఈ ఉపపుర్భణములలో శ్ర
ర గణేశ పుర్భణము ఒకటి, గణేశుని సమర్ణమాత
ర ముచేతనే
త గా తలిగిపోయి, మ్నోభీష్
విఘ్ేములు పూరి ా సిది
ద సకల కార్యసిది
ధ కలుగుతంది. గజాననుడు
త వతులుడు, ప
భక ర ణవ సవరూపుడు, నితయసతయ సవరూపుడు. ఆ ముఖ దర్శనంతోటే అనంతమ
ై న
ఆనందం కలుగుతంది.
భాద
ర పద మాసం ఇంకో పవిత
ర కార్భయనిక కూడా త ంది.
ఉపయోగిస్స నితయ కర్భమనుష్ట
ా నము
(తి
ర కాల సంధ్యయవందనం, అగిేకార్యం, తర్పణం)జంధ్యం ధ్రించిన ప
ర తివారూ చేయవలసిందే. కొనిే
అనివార్య కార్ణాల వల
ు ఇవిచేయలేకపయినప్పుడు ఆ సంవతుర్ంలో జరిగినదోష్టలకు వాటి పా
ర య
శిిత్కర్
ధ ం
కోసం తపపక ఉపాకర్మను ఆచరించాలి. మ్రియు శౌచం(హోటలో ు తినడం,అశౌచంతో
వుండి పూజ చేయడం, తెలిసీ తెలియక ై మ ల ఉనేవారిని త్కకడం ముఖయంగా) నితయ విధులను
పాటించనప్పుడు వచిిన దోష్టలను కూడ ఉపాకర్మ ద్వవర్ తలగించుకోవాలి.
శా
ర వణ మాసంలొ నూతనయజ్ఞ
ో పవీత్కనిే ధ్రించకపో తే నితయకర్భమనుష్ట
ా నమునకు పనికర్భదు కద్వ.
శా
ర వణ పౌర్
ణ మినాడు యజ్ఞ
ో పవిత్కనిే ధ్రించవచుి. కాని ఉపాకర్మ భాద
ర పదంలో చేస్సకోవాలి అని
పెద
ద లు సెలవిచాిర్ల ఉపాకర్మ కాలనిర్
ణ యం లో అభిపా త నాేయి. ఋగ్వవదులకు
ర య భేద్వలు కనిపస్స
శా
ర వణమున శ
ర వణ నక్షత
ర మునాడు, యజుర్వవదులకు శా
ర వణ పూరి
ణ మ్, సామ్వేదులకు ర్వి సింహమున
నునేప్పుడే భాద త నక్షత
ర పద శుకుమున హస ర ము నాడు, ఆథర్వణికులకు శా
ర వణ పూరి
ణ మ్ ముఖయ
కాలములు.
ై యునేప్పుడు లేద్వ సంకా
ఆయా దినములు అధిక మాసములలోను, గుర్లవు సింహర్భశిగతడ ర ంతి/
గ ై న నూతన వటువులకు గౌణ కాలములు చెపపబడినాయి. మౌఢ్య దోష్ము నూతన
ర హయుతముల
వటువులకే. కాగా, ఈ సంవతుర్ం ఆష్టఢ్ శుకా
ు ష్
ా మీ మ్ంగళవార్ము (09-07-19) నుండి
భాద
ర పద కృష్
ణ పంచమీ గుర్లవార్ం (19-09-19) వర్కు శుకరమౌఢ్యము అగుటతో అనిే
శాఖలవారిక- ముఖయ/ గౌణ కాలములనిేయు మూఢ్ దోష్మున పడియునాేయి. ఇటి
ా పరిసి
ి తిలో
ఉపాకర్మ ఆవశయకము కనుక అననయగతికముగ ముఖయకాలము నందే (అచట మౌఢ్యదోష్మునేను)
తపపని సరిగా చేసికొని వలననుటయే నాయయము.
ఉపాకర్మ చేసే విధ్యనం గురించి ుకుత ప ంగా వివర్ణ:-
ఋషి పూజ,తర్పణం,విర్జా హోమ్ం,యజ్ఞ
ో పవీత ధ్యర్ణం,బ
ర హమ యజ
ో ం.పంచగవయ పా
ర సనతోశరీర్
శుది
ధ మొదలుముఖయంగా ప
ర జాపతి,సోముడు, అగిే,విశ్వవదేవతలు,సాగంహితి,యాజ
ో క,వార్లణి,బ
ర హమసవ
యుంబు మొదలగు9 మ్ందిఋషులను దర్ాలో ఆవాహనం చేసి పూజచేసా
త ర్ల.జంధ్యం ధ్రించిన ప
ర
ో త క ంగా ధ్రించాలి.
తి వారూ తపపక పురోహితని, లేద్వ ఆచార్లయని సమ్క్షంలో శాసో
ర వణ – భాద
త ం మీద శా
మొత ర పద మాసాలు దక్షిణాయనం – వర్
ష ఋతవు అనేక విధ్ములుగా సమ్
శ్రతోష్
ణ సి త ై మ న కాలమ
ి తిని కలిగిసాధ్కులకు ఉపయుక ై ఉనేది.. గజబిజ –గందర్గోళ జీవితంలో
కొంతసేపు అయినా ధ్యయనం మీదకు దృషి
ా మ్ర్లేిందుకు ఈ సమ్యానిే ఉపయోగిద్వ
ద ం.
...వి.యన్.శాసి
ో
ఋషి పంచమి
ప్రతి మన్నషికి జనమతః ముఖ్ాంగా 3 ఋణాలుంటాయి - దైవ ఋణం, ఋషి ఋణం మరియు ప్తతృ
ఋణం. దైవ ఋణం మనం చేస్త న్నతా కర్మల దావర్మ, పూజల దావర్మ, యజాాల దావర్మ, దైవ తర్పణాలు
దావర్మ, తీర్ా యాత్రల దావర్మ తీరుికోవాలి. అలాగే ఋషి ఋణం - ఋషులు ఇచిిన వైదిక
జాానం, సమృత్పలు, పుర్మణాలూ, కర్మ వపాక పరిహార్మలు - ఋషులకు తర్పణాలు ఇవవడం దావర్మ, ఋషి
పంచమినాడు వాళ్ళన్న పూజంచి ఉపవస్త్రంచడం దావర్మ, వాళ్ళళ మనం ధర్మ మార్గంలో ప్రయాణించి
మరు జనమ లేకుండా తరించడాన్నకి ఇచిిన పుర్మణ గ్రంథ పఠనం దావర్మ తీరుికోవాలి. అలాగే ప్తతృ
ఋణం శ్రదధగా ప్తతృ కార్మాలు ఆచరించడం దావర్మ తీరుికోవాలి.
ఇటువంటి మహతీర్మైన ఋషి పంచమి ప్రతి ఏడు వనాయక చవతి మరునాడు, అంటే భాద్రపద శుదధ
పంచమి నాడు వసుీంది. ఈ ఏడు 3 సెప్ీంబర్ నాడు వచిింది. వైవసవత మనవంతర్ంలో మనకు సపీ
ఋషులు ఉనాిరు. వాళ్ళళ ఎవర్ంటే -
కశ్ాప, అత్రి, భర్దావజ, వశావమిత్ర, గౌతమ, జమదగిి, మరియు వస్త్రషఠ (అరుంధతి సహితంగా
సమరించలి).
ఋషి పంచమినాడు ఈ సపీ ఋషులన్య తలుచుకున్న పూజంచలి, వారి ప్రీతికై తర్పణాలు వదలాలి.
ఈ సపీఋషి మండలం మనకు ఆ రోజు 12:00 న్యండి మధ్యాహిం 02:00 గం వర్కు ఉంటుంది కన్యక
ఆ సమయంలో పూజ చెయాాలి మరియు తర్పణాలు వదలాలి.
ఉతీర్ భార్తంలో ఋషి పంచమి వ్రతం చల ప్రాచుర్ాం పందింది. ఈ రోజు స్టిలందరు బహిషుీ
సమయంలో పాటించ వలస్త్రన న్నయమాలన్న పాటించన్న దోషాలన్య మరియు ఆ సమయం లో
వంటచెయాడం వంటి దోషాల పరిహార్మన్నకి తపపక ఉపవస్త్రంచి ఋషులన్య పూజస్థీరు. ఈ వ్రతాన్ని శ్రీ
కృషుణడు ధర్మ ర్మజుకు వవర్ంగా తెలిప్త, దోష పరిహార్మర్ధం వ్రతాన్ని ఆచరింపచేస్థడు.
ఈ వ్రతం పటిీన స్టిలు ఏడు సంవతార్మలు వ్రత దీక్ష తీసుకున్న చేయాలిా ఉంటుంది. ఈ వ్రత వధ్యనం
పురోహిత్పల దావర్మ ఆచరించి పునీత్పలవవచుి. ఈ వ్రత వధ్యనం మరియు ఉదాాపన వధ్యనం కంచెం
వస్థీర్ంగానే ఉంటాయి. ఈ వ్రత కథన్య చదవడం వలల ఈ ఋషి పంచమి ప్రాశ్స్థీాన్ని
తెలుసుగోగలరు. ఉదాాపన, వ్రతం మొదలు ప్టిీన తరువాత ఏడేళ్లలో ఏ ఏడాదైనా చెయావచుి.
పురుషులు కూడా తర్మపణాలదావర్మ పునీత్పలవవచుి. సర్వవ జనాః సుఖిన్య భవంత్ప.
యజ్ణాపవీత మహిమ
వైదిక సంస్థకర్మలతో పరిచయం ఉని ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ణాపవీతం’. దీన్ననే
తెలుగులో ‘జంధాం’ అంటాం. ఇది చలామంది మెడలో వలాడుతూ ఉంటుంది కానీ, ఇది
అలా ఎందుకు వలాడుత్పందో చలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ణాపవీతాలన్య
వసుకుని వారు న్నషీతోనూ, కందరు ఆచర్ం మీద మకుకవతోనూ, కందరు ఇతరుల
ముందు ప్రదర్శన కోసం, మరికందరు అవసర్మర్ాం ఉపయోగించేవారుగా కనపడతారు.
ఈ శ్లలకంలో తాతపర్ాం ఇది. తిథులు 15, వార్మలు 7, నక్షత్రాలు 27, తతాీవలు 25, వదాలు 4,
గుణాలు 3, కాలాలు 3, మాస్థలు 12 మొతీం 96. అంటే యజ్ణాపవీతాన్ని ధరించిన వారికి
తిథులలోనూ, వార్మలలోనూ, నక్షత్రాలలోనూ, తతాీవలలోనూ, వదాలలోనూ,
గుణాలలోనూ, కాలాలలోనూ, మాస్థలలోన్య పవత్రత ఏర్పడి అవనీి ధరించిన వారికి
శుభఫలాలన్య కలిగిస్థీయన్న అర్ాం. ‘యజ్ణాపవీతం’ తొంభైయారు కలతలతో కూడి
ఉండాలన్న ‘వశిషఠసమృతి’ చెబుతోంది.
Address:
పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబటిీ గజబలం కూడా 7,87,320 అవుత్పంది.
వీటన్నింటిన్న కలిప్తతే కురుక్షేత్ర యుదధంలో 47,23,920 మంది పాల్గగనిటుల తెలుసుీంది. ఈ 18
అక్షౌహిణులోల పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కర్వ బలం 11 అక్షౌహిణిలు.
మహాభార్తయుదధకాలం
అసి శ్సి తయార్తలో వీరు న్నపుణులు. వవధర్కాలైన అస్థిలు (మిసెచాల్ా) వైవధామైన ధన్యసుాలు
(లాంచర్ా) పరిజాానం శ్రీకృషుణన్న సహకార్ంతో పాండవులకు లభంచినటులగా తెలుస్ీంది.
ఖాండవ దహనం సందర్ాంలో అగిిదేవుడు శ్రీకృషుణన్నకి అరుజన్యన్నకి ఇచిిన సుదర్శనచక్రం
గాండీవం (లాంచర్) అక్షయ బాణ తూణీర్మలు (మిసెచాల్ా) ర్స్థయన్నకి ఆయుధ్యలుగానే
పరిగణిసుీనాిరు. ఖాండవ దహనం సందర్ాంగా అరుజన్యన్నకి ఇంద్రున్నకీ జరిగిన యుదధం
ఒకర్కంగా స్థీర్వార్గానే భావంచవచుి. దాదాపు 3వల ఎకర్మలోలన్న ఖాండవ వనం
యావతూీ ఈ ర్స్థయన్నక అస్థిల వన్నయోగం వలల కాలి బూడిదైపోయింది.
రిమోట్దావర్మఅస్థిల_ప్రయోగం
అయితే కన్ని స్థధ్యర్ణ అస్థిలు (మిసెచాల్ా) వన్నయోగించే నైపుణాం యుదధం చేస్త వాడికే
వుండేది. కన్ని అస్థిలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచిన్న జర్మనీకి చెందిన కలివన్
హెచిర్ అంటు నాిరు. మహాభార్త యుదధం జరిగిన వధ్యనంపై హెచిర్ 22 సంవతార్మల
క్రతమే పరిశ్లధన చేస్త్ర ప్త.హెచ.డి. పటాీ పందాడు. అయితే ఈ అస్థిలనీి (మిసెచాల్ా) ప్రసుీతం
ఉపయోగిసుీని శాసి పరిజాానాన్నకనాి భనింగా వుండే అవకాశాలు వునాియి.
ఆధున్నక స్థంకేతిక యుదధ అస్థిలోల టెస్థలషీల్ా అనే అసిం (మిసెచాల్) వుంది. శ్త్రువు ప్రయోగించిన
వందలాది అస్థిలన్య ఈ టెస్థలషీల్ా అనే అసిం న్నర్తవర్ాం చేసుీంది. అంటే ఈ అసిం స్టవయ
ర్క్షణకనిమాట. ఇలాంటి అస్థిలు సైతం మహాభార్త యుదధం వన్నయోగించబడాాయి.
అరుజన్యడు మహాభార్త యుదధం జరిగిన తొలి రండు రోజులూ శ్త్రువు ప్రయోగించిన
అస్థిలనన్నింటినీ న్నర్తవర్ాం చేశాడన్న వాాసుడు ర్మశాడు. న్నర్తవర్ాం అంటే ఈ అసిం న్యంచి
వలువడే అతాంత శ్కిీ శ్త్రువు ఉపయోగించిన అస్థిన్ని తాకి వంటనే ఆవరి చేసుీంది.
మహాభార్త యుదధంలో కోటికి పైగా యోధులు మర్ణించర్ంటే ఈ యుదధం మహాభీకర్మైన
అసి శ్స్థిలతో కనస్థగిందనే చెపాపలి.
క్రీసుీకు పూర్వం భూమిపైన్న మానవులోల ఇంతటి స్థంకేతిక పరిజాానం వునిటుల ఇటలీకి చెందిన
మిలన్ అనే పరిశ్లధకుడు 1979లో తన్య ర్మస్త్రన 'అటామిక్ డిసుకాన్ ఇన్ 3000 బి.స్త్ర' అనే
పుసీకంలో పేర్కనాిడు. కురుక్షేత్రంలోన్న 50 గజాల వస్టీర్ణంలో ఎప్త సెంటర్ (భూకంపన
కేంద్రం) వునిటుీ కన్యగొనాిరు. ఆ 50 గజాల వస్టీర్ణంలో చలా లోహాలు కరిగి శిలాజాలై
కనపడాాయి. వీటిపై పరిశ్లధనలు జరిప్తతే ఇవ దాదాపు 3000 బి.స్త్ర. కాలం నాటివన్న తేలింది.
రోమ్కు చెందిన ప్రొఫెసర్ అంటోన్నయో కాాసెీలాలనీ కురుక్షేత్ర యుదధం జరిగిన ప్రాంతాన్ని
సందరిశంచిన తర్మవత ఒక వాాసం ర్మసూీ అకకడ ప్రాణాలు కోలోపయినవారి శ్ర్తర్మలోలన్న
అస్థిల_వవర్మలు
వీరి ధ్యర్ణ, స్థధన అననా స్థమానాం. కన్ని వల పదాాలు, శ్లలకాలు వీరి మస్త్రీషకం లో
న్నక్షపీమై ఉంటాయి. వీరు అనేక దేవతల మంత్రాలన్య కన్ని కోటల పర్మాయములు
ఉపాస్త్రంచరు.
తమిళ్నాడులో తెలుగు స్థవమి మౌనస్థవమి 1916లో స్థాప్తంచిన ఈ స్త్రదేధశ్వర్త పీఠం.. నేటి శ్రీ
శ్రీ శ్రీ స్త్రదేధశ్వర్మనంద భార్తీ మహాస్థవమి ఏలుబడిలో.... ఆధ్యాతిమక, స్థర్సవత , సంగీత
సమలంకృతమై వయి వనెిలలతో మేటి పీఠంగా వలుగులీన్యతోంది...
తికకన, పోతన, శ్రీనాథుడు, శ్రీ కావాకంఠ గణపతిమున్న, తిరుపతి వంకట కవులు, కపపర్పు
స్దర్ కవులు, వశ్వనాథ సతానార్మయణ వంటి... మహా ఔపదేశిక, సహజ కవులే
ప్రస్థదర్మయ కులపతి గారి కవన, ఉపాసనా జీవనాన్నకి ప్రభావ మూరుీలు.
అవధ్యన, ఆశుకవతవం తో పాటు ఎన్యి మహాదుాతమైన ర్చనలు చేస్త్రన మహాకవ, మహా
మనీషి, మహితాత్పమడు శ్రీ శ్రీ శ్రీ స్త్రదేధశ్వర్మనంద భార్తీ మహాస్థవమి.
" కులపతి.. కులపతి.. మహాకవ దళ్పతి 'అన్న కీరిీగాంచిన ఈ మహనీయున్నకి, మహా మంత్ర
సవరూపంగా భాస్త్రంచే ఈ స్థవములవారికి అక్షర్ సుమములతో అర్ిన చేసుీనాిన్య -
రోజుకు వయిా నేల దండీలు, రండు వల బస్టకలు తీస్తవారు. ఇన్యప కడీాలన్య ఒంచేవారు.
ప్దదప్దద ర్మళ్లన్య ఎతిీ పడేస్తవారు. కన్ని గంటలపాటు ఒకే యోగాసనంలో ఉండేవారు. ఇక
యోగ స్థధన అస్థమానాం. కపపర్పు కవుల తర్మవత వీర్ంతటి వగంగా పదాాలు చెపేప
నేరుపకలవారు లేనేలేరు. వారు పుసీకాలు చదివ, 60 ఏళ్ళళ దాటిపోయింది. ఇపపటికీ కన్నివల
పదాాలు, శ్లలకాలు వారి ర్సనాగ్రంపై నాటాం చేసూీ ఉంటాయి. 10వ తర్గతి న్యండి Phd.
వర్కూ వార్వ అగ్రస్థానం స్థధించరు. 19 ఏళ్లకే కాలేజీలో Tutor అయాారు. ఇక వారిది
కఠోర్మైన మంత్రస్థధన. ఇంతటి ప్రతిభ, శ్కిీ, స్థధన, పటుీదల ఉని ఈ స్థవమివారిన్న మనం
దరిశంచుకోవడం, వారు ఉని కాలంలోనే మనమూ ఉండడం మహదాాగాం... అన్న, నా
భావన..
అగిికి దహించే గుణం ఉంది. కటెీలు, ప్తడకలు మొదలైన వాటికి దహనమయేా గుణం ఉంది.
ఈ రండింటి సమేమళ్నంతో ఉదావంచిన వభూతి, ఆ రండు గుణాలనూ తాజంచి శాశ్వత
రూపాన్ని సంతరించుకుంది. వభూతి దహించదు, దహనమవదు. ఇది న్నరుగణతావన్ని
సంతరించుకుంది. హోమగుండంలో హోమం చేస్త్రనప్పుడు, ధున్నలో కబారికాయలు
మొదలైనవ భసమం అయినప్పుడు వచిిన బూడిదన్య వభూతి అంటారు.
వభూతి ధరించేవధ్యనం....
హోమ భసమం (వభూతి) ధ్యర్ణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి. హోమ భసమ ధ్యర్ణతో
మన్నషిలో ఉండే అన్ని ర్కాల దోషాలు న్నవారించబడతాయి. హోమ భసమ ధ్యర్ణతో దేవున్న
అన్యగ్రహం కలిగి అన్ని పన్యలు న్నర్మటకంగా జరుగుతాయి. భసమ ధ్యర్ణతో అన్ని ర్కాల
గోచర్, అగోచర్, దృశ్ా, అదృశ్ా రోగాలు తొలగిపోతాయి.
శ్రీ సుబ్రహమణా స్థవమి హోమంలోన్న భస్థమన్ని ధరిస్తీ ఇంటోల ఉండే కలహాలు తొలగి అందరికీ
శాంతి లభసుీంది.
శ్రీ దుర్మగ హోమంలోన్న భస్థమన్ని ధరిస్తీ సకల శ్త్రువుల నాశ్నం జరిగి ప్రశాంతత గల
జీవతాన్ని స్థగించవచుి.
శ్రీ నవగ్రహ హోమంలోన్న భస్థమన్ని ధరిస్తీ ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.
శ్రీ లలిత త్రిపుర్ సుందరి, శ్రీ ర్మజర్మజేశ్వరి దేవ, శ్రీ గాయత్రి దేవ హోమం, శ్రీ చక్ర హోమాలోలన్న
భస్థమన్ని ధరిస్తీ అన్ని పన్యలోల వజయం స్త్రదిధంచడంతో పాటు జీవతాంతం సౌఖ్ాదాయక
జీవతాన్ని కలిగి వుంటారు.
శ్రీ లక్ష్మీ నార్మయణ హోమంలోన్న భస్థమన్ని ధరిస్తీ భార్మాభర్ీల మధా సపర్ధలు తొలగిపోతాయి.
హోమ భసమధ్యర్ణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృషిీ, శాపం, గ్రహ బాధలు వధించవు.
స్థినం అంటే ఒంటి మీద నీళ్ళళ పోసుకోవడం. ఒంటి న్నండా వభూతి పూసుకుంటే దాన్నన్న
వభూతి స్థినం అంటారు. ఎందుకన్య? నీళ్ళకీ వభూతికీ ఉని అవనాభావ సంబంధం
ఏమిటో?
బ్రాహమణ, క్షత్రియులు "మానస్ీకే మంత్రము " తో, వైశుాలు " త్రాయంబక " మంత్రము తో ,
ఇతరులు శివపంచక్షరి తో భసమ ధ్యర్ణ చెయాలి.
భస్థమన్ని "శాంతికము " అన్న అంటారు. షడాక్షరి మంత్రముతో హోమము చేస్త్ర తయారు
చేసుకునే భస్థమన్ని "పౌషిఠకం" అన్న అంటారు. బీజాక్షర్మలతో హోమము చేస్త్ర తయారు చేస్త్రన
భస్థమన్ని "కామదం" అన్న అంటారు..
భసమం తయారు చేసుకునే ముందే ఆవుపేడన్య స్తకరించి, చిటుీ, లేక పటుీన్య కలుపుతూ ముదద
చేస్త్ర, ఆ ముదదన్య ప్తడకలుగా చేస్త్ర అతి శుభ్రమైన ప్రదేశ్ములో ఎండబెటాీలి.
సముద్రంలో ఉంది. ఇవనీి కూడా యుగాంతం ప్రభావమే. వాటిలో భాగమే సర్సవతి నది
అంతర్మధనమవడం.
150 మిలీలమీటర్ల కంటే అతి తకుకవ వర్ుపాతం, అధిక ఉష్ణణగ్రతలు కలిగిన జైసలమర్ జలాలలో
భూగర్ా జలాలు 40-50 మీటర్ల లోత్పలో అందుబాటులో ఉంటాయి. అకకడ బావులు న్నతాం
జలంతో కళ్కళ్లాడుతూ ఉంటాయి. ఎప్పుడు ఎండిపోవు. అకకడుని భూగర్ా జలాలన్య
పరిశీలిస్తీ Tritium content అతి తకుకవగా ఉంది. అంటే ఇవ ఈ కాలంలో నీటి సంర్క్షణా
చర్ాలతో క్రంద నేలలో ఇంకిన నీరు కాదుట. Independent Isotope analyses మరియు
Radiocarbon data ప్రకార్ం ఇసుకతినెిల కింద ఉని ఈ మంచినీరు కన్ని వల
సంవతార్మల క్రతం నాటివన్న తేలింది.
హిమాలయం-మహిమాలయం (5)
.....M. Raghavendra Rao,Hyderabad
(M):8099 12 6636
కేదార్నాధ్:
గుపీకాశి క్షేత్రంలో నేడు మనం దరిశంచే "శ్రీ కాశి వశ్వనాధస్థవమి" ఆలయాన్ని పాండవులు
న్నరిమంచరు. ఈ ఆలయ ప్రాంగణం లో అతాంత అరుదైన "శ్రీ అర్ధనార్తశ్వర్ స్థవమి" ఆలయం
కూడా ఉంది. ఆలయాన్నకి ఎదురుగా రండు జల ధ్యర్లు కన్నప్తస్థీయి. గోముఖ్ం న్యండి వచేి
ధ్యర్న్న గంగానదిగా, గజముఖ్ం న్యండి వచేి ధ్యర్న్న యమునానదిగా ప్దదలు చెపాీరు.
ఈ క్షేత్ర దర్శనం స్థక్షాత్పీ కాశీ మహాక్షేత్ర దర్శనం తో సమానంగా చెపపబడింది. గుపీకాశి వదేద
కాళీమఠం వళ్లల రోడుా ఉంది. "శ్రీ మహాకవ కాళ్ళదాసు మార్గ" గా ప్తలిచే ఈ రోడుాలో వళ్లీ
కండ దిగి మందాకిన్న నదిన్న దాటి కాళీమఠం చేర్చుి. మహాకవ కాళ్ళదాసు యొకక నాలుకపై
అమమవారు ఇకకడే బీజాక్షర్మలు వ్రాస్థరుట. కాళ్ళకా అమమవారి ఆలయంతో పాటు
శ్రీమహాలక్ష్మి, శ్రీసర్సవతి అమమవార్ల ఆలయాలు దరిశంచవచుి. కాళీ గంగ తీర్మన ఉని ఈ
క్షేత్రం ప్రశాంతతకు, ప్రకృతి ర్మణీయతకు ప్టిీంది పేరు. అనంతర్ం మళ్ళళ వనకిక గుపీకాశి
వచిి కేదార్నాధ్ వైపు స్థగిపోదాం.
గుపీకాశి న్యంచి దాదాపు గంట ప్రయాణం అనంతర్ం సొన్ ప్రయాగ అని ప్రదేశాన్నకి
చేరుతాం. ఇకకడే ప్దద వాహనాలన్య ఆపేస్థీరు. జీపులు, ఇతర్ చిని వాహనాల దావర్మ ఇంకో
2 కి.మీ. దూర్ంలో ఉని గౌర్తకుండ చేరుతాము. గౌర్తకుండ కనాి ముందు సొన్ ప్రయాగ వదద
మరో రోడ లో ప్రయాణం చేస్తీ వచేి అదుాత క్షేత్రం "త్రియుగినార్మయణ". వషుణవు కలువైన
శివాలయం.
దావర్మ వళ్లీ కేదార్నాధ్ క్షేత్రాన్నకి చేరుకుంటాము. నడక ఇబాంది అయిన వారు గుర్రాలపై లేదా
డోలీలలో వళ్ళవచుి.
కేదార్నాధ్
అదే సర్సవతీ నది. ఈ నది అకకడే మందాకినీ నదిలో సంగమిసుీంది. మరి కంత దూర్ం
వళ్ళలన తర్మవత మన యాత్రలో మొదటి ధ్యమమైన "శ్రీ కేదార్నాధ్" దర్శనమిసుీంది.
--:oOo:--
ప్రస్థానత్రయ పారిజాతము
(ఉపన్నషద్ - బ్రహమసూత్ర - భగవదీగతా స్థర్ము)
ధ్యర్మవాహిక-14 వ భాగం
ప్రణేత : బహుభాషా కోవద – స్థహితా తతీవ వశార్ద
దీన్నకి సమాధ్యనంగా చెప్తపందే “తత్పీ సమనవయాత్” అనే నాలుగవ సూత్రం. వాసీవంలో ఇది
ఉపన్నషత్పీ లన్నింటికీ బ్రహమవషయంలో ఉని సమనవయానేి చెబుత్పనాి అంత మాత్రమే కాదు
దాన్నకి వవక్షతం Intention మరికంత లోత్పకు దిగి చూస్తీ మొతీం వదవదా కంతటికీ
బ్రహమతతాీవన్ని ప్రతిపాదించటమే తాతపర్ామనీ అందులోనే కరోమపాసనా జాానకాండలు
మూడు సమన్నవతమవుత్పనివన్న కూడా అర్ాం చేసుకోవచుి. ఇది సవకపోల కలపనగాదు.
జగదుగరువుల భాషామే మనకు స్థక్షామిసుీంది. “తస్థమదహం బ్రహామస్టమతేాత దవస్థనా ఏవ
సర్వవ వధయ సార్మవణిచ ప్రమాణాన్న” కర్మకాండ ఒక ప్రమాణమూ – జాానకాండ ఒక
ప్రమాణమూ కాదు. రండూ కలిస్త్ర ఒకక బ్రహమజాానాన్నకే ప్రమాణం. అన్ని కర్మలూ అన్ని
ప్రమాణాలూ చివర్కు బ్రహమజాానంతో పర్ావస్థనం కావలస్త్రందేనట.
ఆ క్రయ కూడా నాలుగు త్రోవలలో నడుసుీంది ఒకటి ఉతపతిీ రండు ఆప్తీ, మూడు సంసృతి,
నాలుగు వకృతి. ఒక ఘటాన్ని ముందు న్నర్మమణం చేస్థీము. అది ఉతపతిీ. న్నర్మమణమైన దాన్ని
కన్న ఇంటికి తెచుికంటాము. ఇది ఆప్తీ. తెచుికనిదాన్ని తొలిచి శుభ్రం చేస్త్ర దాన్నలో నీళ్ళళ
న్నడుసులూ పోస్థీము. ఇది సంసృతి. కనాిళ్ళకది ఓడు మోస్త్ర ఏ కుర్రవాడి కర్ర ద్బాకో
పగిలిపోత్పంది.అది వకృతి. మొతీం మీద ఒక పదార్ధం పుటిీనపపటి న్యంచ్చ గిటేీదాకా ఈ
నాలుగవసాలూ తపపవు. ఈ నాలుగింటిలోనే క్రయలనీి సమిస్త్రపోతాయి.
ఇదంతా మనసులో ప్టుీకనే “వాకాార్ా వచర్ణా ధావస్థన న్నర్వృతాీహి బ్రహామ వగతి” అన్న
శ్ంకరులు భాషాంలో సెలవచిరు. వాకామొక అర్మాన్ని బోధిసుీంది. ఆ అర్మాన్ని మనం
తెలియలేదు. బాహా సమృతి లేదు. ఇది చూచిన అకకడి నవాబుకు ఒళ్ళళ మండింది. పాట
ఆపమన్న కేకలు వశాడు. కానీ ఈ మాటలు వనే స్త్రాతిలో ఇతన్య లేడు. నవాబు కోపముతో
ఇతన్నన్న వంబడించి కతిీదూస్త్ర ఒకక వటు వశాడు. చెయిా తెగి క్రంద పడిపోయింది. ర్కీం
ధ్యర్గా కారుత్పనిది. స్థవమివారికిదేమియు తెలియలేదు. పార్వశ్ాంతో పాడుకంటూ
వళ్ళతూనే వునాిడు. ఇది గమన్నంచిన ఆ నవాబు ఆశ్ిర్ా చకిత్పడై, భీత్పడై, పరివర్ీన చెంది
పరుగునవళ్ళల స్థవమి పాదాలన్య పటుీకన్న క్షమాపణ కోర్మడు. దీన్నతో బాహాసమృతిలోకచిిన
స్థవమి ఏమిటన్న నవాబునడిగాడు. చేయి నరికిన సంగతి చెపాపడు నవాబు. అప్పుడు
చూచుకునాిడు తన చేతివంక. ఆ తెగిన చేతిన్న తెమమన్న యధ్యస్థానములో ప్టుీకన్న
ఎపపటిలాగా గానం చేసుకుంటూ వళాళడు. ఆ నవాబు పశాితాీపంతో పరివర్ీన చెంది
సర్మవనీి తాజంచి శేషజీవతాన్ని భగవచిినీనలో గడిపాడు. ఇది తన జీవతములో జరిగిన ఒక
అదుాత సంఘటన.
కర్మణటక సంగీతంలో పలుకీర్ీనలు ర్చించి అద్చవత తతాీవన్ని వాాప్తీ చేశారు. బహుళ్ ప్రజాదర్ణ
పందిన ఆయన కీర్ీనలు సంగీత సభలోల తర్చుగా గానము చేసూీ ఉంటారు. అందులో
ముఖ్ామైన కన్ని కీర్ీనలు: భజర్వ గోపాలం, బ్రూహి ముకుందేతి, మానస సంచర్ర్వ,
ప్తబర్వ ర్మమర్సం, సర్వం బ్రహమమయం, మొదలైనవ.
పంచంగ ప్రకర్ణము-2
పీసపాటి గిరిజా మన్యహర్ శాస్త్రి, ర్మజమహ్ంద్రవర్ం
30 భాగలు = 1 ర్మశి
12 ర్మశులు = భగణము
షట్ కాల సవరూపము
ఒకే దినము మూడు తిథులునిప్పుడు ఆ తిథికి ‘అవమ తిథి’ లేక ‘క్షయ తిథి’ అన్న అందురు.
ఉదాహర్ణకు ఒక రోజున ఉదయము 7 గంటల వర్కు తదియ తిథి ఉండి, అనంతర్ం చవతి
తెలలవారు జామున 5 గంటల వర్కు చవతి ఉండి ఆ పైన పంచమి వచిిన, ఒకే రోజున మూడు
తిథులు సంభవంచుటచేత దీన్నకి అవమ తిథి లేక క్షయతిథి అందురు. (సూరోాదయమపుడు
ఒక తిథి వుండి తరువాత ఇంకక తిథి వచిి మరుసటి సూరోాదయాన్నకి ముందే ఇంకక తిథి
వచిినచో-అనగా సూరోాదయమునకు, ప్రకక సూరోాదయమునకు మధా మూడు తిథులు
కలిగితే అవమ)
త్రిదుాసపృక్ తిధి
ఒకే తిథి మూడు దినములకు వాాప్తీ కలిగియునియెడల ఆ తిథికి ‘త్రిదుానపృక్ తిథి’ అన్న పేరు.
ఉదాహర్ణకు స్మవార్ం రోజున ర్మత్రి తెలలవారుజున 5 గంటలకు నవమి తిథి ప్రార్ంభమై
మంగళ్వార్మంతా ఉండి బుధవార్ం 7 గంటలవరుకు నవమి తిథిఉండిన అనగా ఇటుల 3
దినములు వాాప్తీన్న కలిగియునిందు వలన ఈ తిథికి త్రిదుాసపృక్ అన్న పేరు.
(సూరోాదయమునకు ముందే వచిిన తిథి మరుసటి సూరోాదయము దాటినతరువాత వర్కూ
ఉనిచో త్రిదుాసపృక్)
పాడామి మొదలు పౌర్ణమి లేక అమావాసా వర్కు ఉని 15 తిథులన్య నంద, భద్ర, జయ, రికీ,
పూర్ణ సంజాలు గల తిథులుగా వడదీయబడినవ. ఈ సంజాలుకల ఐదు వరుసక్రమములో 15
తిథులన్య మూడు పర్మాయములు తిరుగున్య. అనగా 1,6,11 తిథులన్య నందతిథులన్నయు,
2,7,12 తిథులన్య భద్ర తిథులన్నయు, 3,8,13 తిథులన్య జయ తిథులన్నయు, 4,9,14 తిథులన్య
రికీ తిథులన్నయు, 5,10,15 పూర్ణ తిథులన్న సంజాలు కలవు.
దగధయోగములు
పక్ష చిఛద్రములు
శూనాతిథులు
ఘాత తిథులు
తిథులకు అధిపత్పలు
తిథుల ప్రాశ్సాాము
భూమి తనచుటూీ తాన్య ఒకస్థరి తిరుగుటకు ఒక రోజు అన్నయు, చంద్రుడు భూమి చుటూీ ఒక
ప్రదక్షణ చేయుటకు ఒక నెల అన్నయు, భూమి సూరుాన్న చుటూీ ఒక ప్రదక్షణ చేయుటకు ఒక
సంవతార్మన్నయు ఖ్గోళ్శాసి ప్రకార్ం తెలిస్త్రన వషయము. ఈ భ్రమణముల వలన
సూర్ాన్నకి చంద్రున్నకిన్న మధా వుని దూర్ం శుకలపక్షంలో పౌర్ణమి వర్కు ప్రుగుతూ వసుీంది.
కృషణపక్షంలో అమావాసా వర్కు దూర్ం తగుగతూ వసుీంది. (దీన్న వలననే చంద్రకళ్లు
ఏర్పడతాయి). ఈ క్రంది పటము చూస్త్రన శుకలపక్షములోన్య, కృషణపక్షములోన్య
సూర్ాచంద్రులకు మధాన్యని దూర్మున్య గమన్నంచ వచుిన్య. ఇది న్నర్ంతర్ భ్రమణము. దీన్న
వలన సూరుాచంద్రుల స్త్రాత్పలు మారుతూ ఉంటాయు.
పటము
--:oOo:--
పుషకర్ములు
ప్రతేాక వాాసము – పూర్వ భాగము
......జయం వంకటాచలపతి, మదనపలిల
M: 08571223554
సమసీ జీవకోటి మన్యగడకు నీరు ప్రధ్యనము. కన్యకనే నదీ పర్తవాహక ప్రాంతములలో
నాగరికత వసీరించినది. అన్ని వైదిక కర్మలకూ నీరు ముఖ్ాము. ప్రతి వైదిక కర్మకు స్థినము,
ఆచమనము- వీటికి నీరు అవసర్ముగదా! జీవకోటికంటే ముందే నీరు ఉదావంచింది.
ఆకాశాదావయుర్మవయోర్గిిర్గేిర్మపః
అదాాా పృథివీః పృథివాా ఓషధయః
ఓషదీభోా 2 నిం అనాిత్పపరుషః (తైతీర్తయోపన్నషత్పీ)
జీవులకంటె ముందే పంచభూతోతపతిీ జరిగింది అనేది ఈ మంత్రములవలన సపషీం.
పుషకర్ శ్బదమునకు ‘నీరు’ అన్న అర్ాము. ఏన్యగు తొండము చివర్, మెటీతామర్, ఆకాశ్ము,
వాదాముఖ్ము, పుషకరిణి, తామర్ కలన్య, కోనేరు, ఆడ ఏన్యగు, ఒక దీవపం (జంబూ, పలక్ష,
కుశ్, క్రంచ, శాక, శాలమల, పుషకర్ –7 దీవపాలు), మేఘనాయక వశేషం (ఆవర్ీ, సంవర్ీ,
పుషకర్, ద్రోణ, కాల, నీల, వరుణ- మేఘనాయకులు), రోగవశేషము, స్థర్స పక్ష,
నలచక్రవరిీ స్దరుడు, బ్రహమ కృత పుషకర్ తీర్ాం, వరుణున్న కుమారుడు మొదలైన అర్మాలన్య
‘శ్బద కలపద్రుమము’ తెలుపుత్పనిది.
సముద్రములలో వలె అలలు గలిగి ఉంటుంది. ఇది ప్రపంచములో టైడల్ బోర్ (అలలపోటు)
న్య ప్రదరిశంచే అరుదైన నదులలో ఒకటి.
భాగవతం - 7 వ భాగం
ఈ వాాస్థలు బ్రహమశ్రీ చగంటి కోటేశ్వర్ర్మవు గారి భాగవతం ప్రవచనాల న్యండి
స్తకరించబడినవ. వారికి కృతజితలతో .........డా.శ్రీర్మమ్ సంబర్మజు
(M):90324 53049
వాన్నకి ఇర్వై రండు ఇర్వై మూడు ఏళ్ళళ వచేిసరికి వాన్నకి మీరు ప్ళ్ళళ చేయలేదన్యకోండి –
మీరు వాన్నకి ప్ళ్ళళ చేయలేదనే వషయమున్య వాడు మీకు తెలిస్తలా చేస్థీడు. వాడు అమమ
దగగరికి వచిి ’నా ఈడువాడు – వాడికి అప్పుడే కడుకమామ అంటాడు’. ఇదివాడు ’అమామ
మీరు నా సంగతి పటిీంచుకోవడం లేదు’ అన్న తలిలకి పరోక్షంగా చెపపడమే! ఇంకా అశ్రదధ
చేశార్న్యకోండి – ఎప్పుడో ఒకరోజు ప్ళ్ళళ చేస్తసుకన్న మీ దగగర్కి నమస్థకర్ం ప్టీడాన్నకి
వచేిస్థీడు.
’రోగం ఎకకడ పుటిీంది?’ అన్న అడిగింది శాసిం. అనింలోంచి పుటిీంది అన్న చెపాపరు.
డాకీరుగారు తినవదదన్న చెప్తపన పదార్ాములన్య తినడం దావర్మ మన్నషి రోగమున్య
ప్ంచుకుంటునాిడు. అతన్య తన ర్సనేంద్రియములన్య న్నగ్రహించలేకపోవడం వలన అతన్నకి
అటువంటి స్త్రాతి ఏర్పడుతోంది. రోగము వచేిసుీంది. అన్న తెలిస్త్రనా సర్వ, శ్ర్తర్మే పోత్పందన్న
తెలిస్త్రనా సర్వ, తినాలన్న కోరికన్య న్నగ్రహించలేకపోయాడు. ఈ బలహీనత కన్ని కోటల
జనమలన్యండి న్నన్యి తరుముతోంది. డబుా ప్తచిి, ఇంద్రియముల ప్తచిి అలా తరుముతూనే
ఉనాియి. వాటికి వశుడవు అయిపోతూనే ఉనాివు. అయినాసర్వ బుర్దలో పడిపోయిన
వాడు బుర్దనీటిన్న తీసుకన్న స్థినం చేస్తస్తీ వాడు శుదిధ అయిపోడు. నీవు ఇంద్రియముల చేత
తర్మబడి తర్మబడి కన్ని కోటల జనమలు ఎతిీనవాడివ, మర్ల ఇంద్రియములకు
వాడికి కామం ఉండిపోయింది. ఉండిపోతే వాడు పైకి చెపపలేక డెబాది ఏళ్ళళ వయసుా వచేిస్త్రన
తరువాత మంచి పంచె కటీకన్న వచిడన్యకోండి – ’తాతయాా ప్ళ్ళళకడుకులా ఉనాివు’
అన్న సర్దాకి ఎవర్యినా అనాిర్న్యకోండి – అంటే ’అమామ అలా అనకూడదు.
ప్ళ్ళళకడుకులా ఉనాిననకు. మిమమలిి చూడగానే త్రివణీ సంగమంలో స్థినం చేస్త్రన ఫలితం
కన్నప్తంచే ఒక మంచి ఉపాసనాబలం పందుత్పని వారిలా ఉనాిర్న్న అన్య – అది నా
శ్ర్తర్మునకు సరిపోత్పంది. ఇంకా నేన్య ప్ళ్ళళకడుకునేమిటమామ’ అన్న అనాలి. కానీ వాడు
అలా అనడు. వాడు ఏమంటాడంటే – ’ నాకు ప్తలలన్నచేివాళ్ళళ ఎవరు’ అంటాడు. అంటే వాడికి
కడుపులో ఎంతబాధ ఉందో చూడండి! వాన్నకి డెబెచా వచిినా వాళ్ళళ అలా అనిందుకు
బాధపడడం లేదు. ’న్నజంగా నేన్య ప్ళ్ళళకడుకులా ఉంటే, సంబంధములు చూస్త్ర, తాతగారూ,
మీరు చేసుకోండి అన్న ప్తలలన్య తెచిి ప్ళ్ళళ చేయవచుి కదా’ అన్న వీడికి కడుపులో బాధ!
వృదాధపాంలో ఒక వధమయిన ధూర్ీతనం వచేిసుీంది. వృదాధపాంలో అంతామునందు
వీడికింకా వాామోహం ఉండిపోత్పంది అపుడు శ్ర్తర్ములోంచి న్నర్ంతర్ము చ్చము స్రవంచే
వ్రణములు బయలుదేర్తాయి. అందులోంచి క్రములు బయటపడుతూ ఉంటాయి.
అంతదూర్ంలో ఉంటే ఇకకడే పులలటి కంపు ర్మవడం మొదలవుత్పంది. ఎవరూ వాన్న దగగర్కు
వళ్ళరు. ఎంతో బాధపడతాడు. అంత బాధపడా తరువాత అప్పుడు కామం పోత్పంది. ’నీవు
వాాసుడవయినందుకు అంతబాధ వారు పడకుండా నీవు చూడాలి. ఇటువంటి పాపం
ఉతీర్జనమకు వళ్ళకుండా ఆపేశ్కిీ వీళ్ళకి ఇవావలి. వాాస్థ, నీవు ఏమి ఇవావలో తెలుస్థ!
భగవదాకిీకి సంబంధించిన వషయం అందించు.’ వాడు తెలిస్ తెలియకో వచిి
భాగవతమున్య వనడం కాన్న, చదవడం కాన్న చేస్తీ అంతమాత్రం చేత వీడు భాగవతం వనాిడు
……సశేషం
జ. ద్చవతం అనేది వాావహారికం, అద్చవతం అనేది పార్మారిధకం భగవంత్పడు వరు, నేన్య వరు
అనే భావన ఉంటేగాన్న మనం భగవంత్పడిన్న పూజంచలేము. జాానం వచేింతవర్కు ద్చవతం
ఉపయోగ పడుత్పంది. జాానం వచిిన తరువాత అద్చవతం ఉంటుంది. కలగంటుని వర్కు అది
కల అన్న తెలియదు. బాహాసమృతి లోకి వచిక మాత్రమే అది కల అన్న తెలుసుీంది. ద్చవతంలో
ఉనాి, వశిషాీద్చవతంలో ఉనాి చివరికి అద్చవతంలోకి ర్మవలస్త్రందే. ఎందుకంటే
జగత్పీ అంతా మిధా, బ్రహమం ఒకకడే అంటే అందరూ అర్ాం చేసుకోలేరు. ఈ ఉపాసనలు,
ఆర్మధనలు అద్చవతం కోసమే. కన్యక ద్చవతంలోనే ఉంటూ చివరికి అద్చవతంలోకి
చేరుకోవలస్త్రనదే..
చేయకూడదు. నాకేదో ఫలితం లభంచలి, నేన్య చేస్త్రంది ప్రపంచం మొతీం తెలియాలి .అన్న
ఆలోచించ కూడదు. న్నస్థవర్ాంగా కర్ీవాం , కర్మ
సవస్త్రీ శ్రీ వకారి నామ సంవతార్ ఆశ్వయుజ శుదధ పాడామి న్యంచి దశ్మి వర్కు అనగా తేదీ
29 9 2019 న్యంచి 8 10 2019 వర్కు జరుపబడున్య.
Mangal Lagna
(Chevvai)
Mangal
(Chevvai)
Mangal Mangal
(Chevvai) (Chevvai)
For girls, seventh and eighth houses should be considered with equal importance.
Among the various great Rishis who wrote about Astrology, it is noteworthy to
mention about Rishi Parasara, who was the father of Rishi Veda Vyas, who is
credited with scripting the 18 Mahaa Puranaas.
Rishi Parashar wrote the ancient text which contains details about astrology and is
known as “Brihat Parashar Hora Shastra” and even now references are made to that
book by eminent astrologers.
Sloka 47: The woman born becomes a widow, if Mangal is in the 12 th, 4th, 7th, or
8th from Lagna, without aspect by, or association with any benefic.
Slokas 48-49: The Yoga, which causes the woman to become widow also causes a
male native to become a widower. If the man and woman, possessing this Yoga,
join in wedlock, the Yoga ceases to have any effect.
In due course of time, the girls and boys having such placement of Mangal in
the horoscope came to be called Manglik.
As per Shloka 49 of the above text, if a Manglik girl marries a manglik boy, the
bad effect is nullified.
Based on various studies and inferences, it can be stated that the Manglik Dosh in
cases of Mangal (Chevvai / Kuja) situated in 4th 7th and 8th house is more intense.
If a girl has this combination, it is essential that alliance should be fixed with a
boy having similar placement of Mangal.
Lord Shiva appeared in person and granted several divine wishes to Surya Deva.
The Devi Idol installed was named as Mangala Gauri. It is believed that
performing proper prayers/rituals at this temple to Goddess Mangala Gauri
removes the afflictions on account of Manglik Dosha.
On all Tuesdays, a big crowd of unmarried ladies are to be seen in this temple
praying for removing the afflictions as also early marriage.
According to Kashi Khand, Chapter 17, Mangal (Mars) installed a Shiv Ling in
Kashi and started worshipping the Ling. This ling came to be known as
Mangaleshwar. It is believed that performing abhishek to this Ling with Ganga
water and pooja with Bilva dala (leaves) for 7 consecutive Tuesdays, will remove
all afflictions on account of adverse Mangal in the horoscope.
There is a heavy rush on Tuesdays in this temple which falls under Pancha Mudra
Maha Peeth.
PARIHARAM FOR MARS IN TAMIL NADU
There are various temples dedicated to different planets in Tamil Nadu. Among
these, Vaitheeswaran koel (temple) is dedicated to Mars or Mangal or Angaraka.
It is believed that during the Ramayana period (Treta Yuga), Lord Rama,
Lakshmana and Saptarishis have worshipped the deity in this place. There is a
pond at this temple called Jatayu kundam (pot of Jatayu having holy ash of
Vibhuti). One of the nine planets, Angaraka (Mars), suffered from leprosy and
was cured by Vaidhyanathaswamy (Lord Shiva) and from then on it is treated as
one of the Navagraha Temples for planet Angaraka.
The small town housing this temple is located about 27 kms. away from
Chidambaram which is easily accessible by road or train. Details can be obtained
from Internet.
Prashna -7
Miscellaneous Items
GAIN OF LAND
4th house represents fixed assets. The significater of land is Mars. 9th house
represents luck and 11th house represents gain.
If there is relationship between Mars and 4th house or 9th house, there will be gain
of land.
If there is relationship between Mars and 11th house, there will be gain from lands.
********
TREASURE (NIDHI)
When the 2nd house happens to be the sign of Venus or Moon and when Venus and
Moon are posited there, there will be treasure in that land.
When 8th house is strong in prasna chart, there will be treasure in the land.
When Aries happens to be the lagna in prasna chart and Jupiter and Moon are
posited there, then there is treasure in the land.
When there is benefic aspect to 2nd and 11th house, one can get the treasure and if
there is malefic aspect one cannot get the treasure.
**************
RESIDANCE
Jupiter is the significater of happiness.
If Jupiter, 4th house and 9th house are strong in prasna chart, the person will have
residential happiness.
***************
If debilitated planet is posited in 6th house or 6th house is being aspected by enemy
planet (to 6th lord) or lagna lord, 6th lord and Rahu are posited in 12th house, the
person will get Drishti dosham.
************
SUDDEN MONETARY GAINS
BUSINESS
The significater for business is Mercury. 10th house indicates effort, 11th house
indicates gains and 12th house indicates expenses. Hence, 11th house should have
more bindus than 10th house and 12th house should have less bindus than 11th
house, in the SAV of prasna chart.
7th house indicates partner. If lagna lord and 7th lord are in good mutual axis, the
person will gain from partnership.
Mercury, 11th house and the planet denoting the commodity in which the business
is being done, should be strong.
************
(మోహ ముదగర్మ్)
గేయం గీతా నామ సహస్రం ధ్యాయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజజన సంగే చితీం దేయం దీనజనాయ చ వతీం ||27||
భావం: భగవదీగత, వషుణ సహస్రనామాలన్య గానం చెయాాలి. ఎలలప్పుడూ శ్రీ మహావషుణవు యొకక
రూపాన్ని ధ్యాన్నంచలి. సజజన స్థంగతాంలో మనసున్న నడపాలి. దీన్యలైన వారికి ధనాన్ని దానం
చెయాాలి.
భావం: సుఖాన్ని పందాలన్న స్టి పురుషులు ర్తి కార్ాంలో న్నమగిమవుతారు. దాన్న కార్ణంగా శ్ర్తర్ం
రోగాలపాలవుత్పంది. చివరికి మర్ణం అనేది ఎవరికి తపపదు. ఐనా సర్వ మానవుడు పాప
కార్ాములన్య వదలనే వదలడు.
భావం: డబుా దుఃఖాన్ని ఇసుీందన్న ఎలలప్పుడూ గురుీప్టుీకో. దాన్న వలల కంచం సుఖ్ం కూడా లేదు అనే
మాట సతాం. ధనవంత్పన్నకి తన కుమారున్న వలల కూడా భయమే. అన్ని చోటల డబుా యొకక పదధతి
ఇంతే.