Professional Documents
Culture Documents
(మొదటి భాగము)
1⃣ *మొదటి మాట*
*విఙ్ఞాపన (FATHER… FORGIVE):-*
యేసు ప్రభువును సిలువ మరణమునకు అపపగంచి, సిలువకు భయంకరమేకులతో బిగంచి భూమికి ఆకాశానికి మధ్యలో ఆ సిలువ మ్రానుపై మూడు మేకుల
మీద మాంసపు ముదదలా వ్రేలాడదీసినపుపడు *ఆయన పలికిన అమూలయమైన ఏడు మాటలలో* మొటట మొదటి మాట మనం ధ్యయనిసుునా మాట.
� ఈ కేక సరవమానవాళి పాపక్షమాపణకై పాప విమోచకుడైన యేసు వేసిన గొపప ప్రారధన్న కేక. అవమానమును, దూషణను, భయంకర చిత్రవధ్ను తనలో
తాను దిగమింగుకుంటూ తాను ఏ జాన్నంగ రక్షణకై పరలోకమును విడిచిపెటటకూడని భాగయమని ఎంచుకొనక తనుాతాను తగగంచుకొని రికుునిగా చేసుకొని
ఈ లోకానికి వచ్చెనో
(ఫిలి.2:6,7)
ఆ దైవచితు నెరవేరుెకొరకును (యోహాను 6:40)
తన పేరులోని భావసారధకత కొరకు
(మతుయి 1:21)
అమానుష జనం కొరకు, యేసు చేసిన విఙ్ఞాపన కేకయే ఈ కేక. *ఈ కేకలో క్షమాగుణం వునాది.*
1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
3⃣ *వీరిని క్షమించుము.*
1⃣ *తండ్రీ!*
*మొదటి మాటలో మనం తండ్రిని మానవాళి పాపక్షమాపణకై ప్రారిధంసుునా లోకరక్షకుడైన యేసును* (యోహాను 4:42) చూసుున్నాము.
*ప్రారిధంచే ప్రభువు.*
�రోమా రౌడీలు మన ప్రాణప్రియుడైన యేసును క్రూరమృగాలాు వేటాడుతున్నా, ఆయన కాళ్ళు చేతులు ఎంతో కఠినంగా సిలువలో మేకులకు కరుసంగా
కొటిటన ఈ రోమా రౌడీలు వీరి దుష్కురయములను *వారి ఉద్యయగ ధ్రీంగా భావించియుండవచుె.* అంతే కాదు వీరిని ఈ అమానుషకాండకు పురికొలిపన
అధికారులు కూడ అఙ్ఞానంగానే ప్రవరిుంచినట్లున్నారు. యూద్ధ వీరికి ఈ క్రమంలోనే ప్రభువును అపపగంచటం ద్ధవరా తన నిజసవరూపానిా బయలు
పరచుకొన్నాడు.
� *అదిగో ఆ "చేతులు"చూడండి, మరెనాడు చంటి పిలులను ఎతుుకొనకుండగ, కుంటివారి కనుాలు ముటటకుండగ, పాపమనే కుష్ఠులో వునా వారిని తాకి
సవసధపరచకుండగ, అభాగుయలైన వారిని తన దయగల హసుములతో లేవనెతు కుండగ వాటిని సిలువ మ్రానుపై ఎంత అమానుషంగా భయంకర మేకులతో
బిగంచిన్నరో!*
� *ఆపరమ విభుని శిరసుు, విశాలమైన నుదురు వాటిపై స్రవిసుునా రకుం ఎండిపోయి ఎంత దయనీయంగా వునావో చూడండి.*
� అసలు పసిబాలుడుగా పరలోకం నుండి రక్షణ భాగాయనిా ఈ భువికి తచిెనపుపడే ఈ మానవ లోకం ఆ ప్రభువుకు సధలం ఇయయలేదు సరికద్ధ (మతుయి
8:20),
� హేరోదు రూపంలో ఆ పసిబాలుని అంతమొందించటానికి కసాయి కారయం చేబూనింది.
�ఆయనను తరువాత కూడ వదలేుదు ఈ రాక్షసలోకం. ఇసాురియోతు యూద్ధ సాయంతో దొమిీగా వచిె దొంగను బందించినట్లట బందించి, జాలి, దయ,
కరుణ అనేవి ఏ కోశాన్న లేకుండగ కరుశంగా భూమిని దునిానట్లు వీపును దునిారి (కీరున 129:3).
*ఆయన వీపు మీద ఒకటి తకుువ నలుబది దెబాలు గాలాలవంటి కొరడలతో కొటిటనందున చరీం చిటిు మాంసపు ముకులు వ్రేలాడుతున్నాను,*
*ఏ మాత్రం చలించక ఆ బరువైన శరీరానిా బిగంచిన సిలువ కొయయను ఒకుసారిగా ఎతిు సిలువమ్రానుకై త్రవివన గుంటలో కుదించగ అపపటికే రకుసికుముగా
మారిన ఆ సుకుమార దేహం చూసుునా అలురిమూక వారి దురాీరాగనిా బయలు పరచుకొనాదే గాని ఒకిుంతైన ఆలోచన కూడ వారిలో కలుగలేదు.*
ప్రియులారా! అటిట భయంకర సమయంలో నశించిన ద్ధనిని వెదకి రక్షంచుటకు మనుషయకుమారుడు వచ్చెను (లూకా 19:10).
పాపులను రక్షంచుటకు క్రీసుు యేసు ఈ లోకమునకు వచ్చెను
(1తిమోతీ 1:15)
�అనే విషయానిా ఎరిగ, ఏమిటి న్నకీ శిక్ష తండ్రీ! ఈ శిక్ష తగగంచవా ప్రభు అని ప్రాధేయపడి కనీాటితో ప్రారిధంచటంలేదు. ఆయన ఎలాంటి ప్రారధన్న విఙ్ఞాపన
చేయుచున్నాడో చదవండి. *“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”* (లూకా 23:34).
*ప్రారధన :-*
ఇది ఓ అదుుతమైన ప్రారధన. *ఆయన సిలువపై మాటాుడిన మాటలు ప్రారధనతోనే ప్రారంభంచిన్నడు.*
� ఏ పనైన ప్రారధనతో ప్రారంభంచటం యేసు మాదిరి. క్రీసుు బాపిుసీం పంది యోరాధను నది నుంచి బయటకు వచిె *సువారును ప్రారధనతోనే
ప్రారంభంచిన్నడు.*
(లూకా 3:21)
*అట్లలనే ఈ 7మాటల ముగంపు కూడ ప్రారధనతోనే!*
� ఏడు మాటలోు 3 సారుు ప్రభుని ప్రారిధంచాడు. ప్రారంభం ప్రారధనతో ముగంపు ప్రారధనతో అలానే మధ్యలో కూడ ప్రారిధంచ్చను.
� యేసు సిలువపై వ్రేలాడుతూ చేసుునా ప్రారధన చాలా శకిు వంతమైన ప్రారధన. తండ్రిని ఉదేదశించి చేసుునా ఈ ప్రారధన,
*సిలువ కొయయపై ఆయన క్రూరాతి క్రూరంగా మేకులతో కొటటబడినపపటికిని, తండ్రితో తనకునా ప్రతేయకమైన, సహావాసానిా, సంబంధ్యనిా కోలోపలేదని ఆరధం
అవుతుంది. మానమును ఇలాంటి సందరాములలో తండ్రితో మనకునా సంబంధ్యనిా గురెురిగ ప్రారిధంచినటుయిన సహాయం పందగలం.*
1⃣ *మొదటి మాట*
*విఙ్ఞాపన (FATHER… FORGIVE):-*
1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
3⃣ *వీరిని క్షమించుము.*
*తండ్రీ!* అనే ఈ మాటను యేసయయ చాలాసారుు వాడినట్లు క్రొతు నిబంధ్న గ్రంధ్ంలో మనం చూసాుము. *సువారులలోనే ద్ధద్ధపు 150 సారుు ఈ మాట
కనిపిసుుంది.*
ఉద్ధ:- తండ్రియిలుు, తండ్రిపని, తండ్రి రాజయము, తండ్రిచ్చయియ, తండ్రిన్నమము. (లూకా 15:18, 16:24, 2:49; మతుయి 26:29; యోహాను 4:12, 2:16,
4:34, 10:29, 15:10, 5:43 మొదలైనవి). *తండ్రి తాను ఏకమైయున్నామని,*
*తనద్ధవరా తపప ఎవరును తండ్రి యొదదకు రారని ఇలా ఎనోా విషయాలు యేసయయ తలియజేసేను.*
� మరియు తండ్రి దేవుడు గనుక బిడడలను క్షమించేవాడు తండ్రే గనుక అటిట ప్రేమగల తండ్రికి కుమారుడైన యేసు ప్రారిధసుున్నాడు.
1). *ప్రారిధసుునా ప్రభువు* కఠిన రోమా రౌడీలు ప్రభును సిలువ మ్రానుపై బందించగలిగన్నరే గాని *ఆయనను ప్రారిధంచకుండగ నిరోధించలేక పోయారు.*
� సిలువమ్రానుపై యేసు ఒంటరిగలేడని తండ్రి సనిాధి ఆయనతో వునాదనే నమీకానిా ఈ ప్రారధన తలియజేయుచునాది.
� ఆయన వీపు చీలెబడింది. తలపై ముండుకిరీటము మొతుబడింది.
�శిరసుుపై నుండి రకుం స్రవిసుుంది.
�లోకరక్షకుడుగా వచిెనన్నడు శాపగ్రసుమైన మ్రానుపై శరీరవేదనను అనుభవిసుునా సుకూరమైన యేసు – తండ్రిని ప్రారిధసుునా తీరు మనలను అబ్బారపరచేదిగా
వునాది.
*ప్రభువు జీవితంలో ఇది చాలా భయంకరమైన మరియు కిుషటమైన సమయం.*
� తనకునా దైవాధికారానిా ప్రదరిశంచగల సమయం కూడ ఇది.
�కానీ ఆయన ప్రేమ గల హృదయం ఈ భయంకరుల క్షమాపణకై ప్రారిధంచ పురికొలిప, తండ్రికి విఙ్ఞాపనచేసుునాది. సిలువపై యేసు చేసిన ప్రారధన శకిుని ద్ధని
విలువను మనం కొలవలేము.
యేసు తాను సిలువపై అనుభవిసుునా మనోవేదనను ఙ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని ఏమిటి న్నకీ శిక్ష అని ప్రశిాంచటం లేదు. లేక తండ్రిని నిందించటమూ
లేదు. తనకు విధించిన సిలువ మరణానిా లేక శిక్షను తగగంచమని ప్రాధేయపడి తండ్రిని అడగటమూ లేదు. మరి ఏమని అంట్లనన్నాడు. తండ్రీ! వీరేమి
చేయుచున్నారో వీరేరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రారిధసుున్నాడు. (లూకా 23:34). ప్రభువు ఎంత దయామూరిుయో గమనించండి. అందుకే ఈయన
కరుణామయుడని ప్రేమామయుడు అని ఆరాధించబడుచునాడు.
(3). *శత్రువులు తమను హంసించినను వారి రక్షణకై ప్రారిధంచిన వారి ప్రారధనలు కొనిాంటిని గమనింతము :*
♻ *సైఫను ప్రారధన*
ప్రభువా! వారి మీద ఈ పాపము మోపకుము (అపో.కా.7:60).
♻ *పౌలు ప్రారధన*
నిందించబడియు దీవించుచునాము, హంసించబడియు ఓరుెకొనుచున్నాము(1కొరింధీ4:12). మిముీను హంసించు వారిని దీవించుడి గాని శపించవదుద
(రోమా 12:14).
♻ *పేతురు ప్రారధన*
ఆశీరావదమునకు వారసులగుటకు పిలువబడిరి. గనుక కీడుకు ప్రతికీడైనను, దూషణకు ప్రతి దూషణమైన చేయక దీవించుడి (1పేతురు 3:9)
♻ *యేసయయ ప్రారధన*
ఆయన నోట ఏ కపటమును లేదు (1పేతురు 2:21-23)
1.తండ్రీ, నీవు ఙ్ఞానులకును వివేకులకును మరుగు చేసిన సంగతులు పసిబాలురకు బయలు పరచిన్నవని నినుా సుుతించుచున్నాను (మతుయి 11:25).
2.న్న తండ్రీ, సాధ్యమైతే ఈ గనెా న్న యొదద నుండి తొలగపోనిముీ ఆయనను న్న యిషటము కాదు నీచితుము కానిముీ అనెను (మతుయి 26:39).
4.తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చ్చపెపను (లూకా 22:46).
8.తండ్రీ, లోకము పుటటకమునుపు నీ యొదద న్నకు ఏ మహమయుండెనో ఆ మహమతో ననుా ఇపుపడు నీ యొదద మహమపరచుము (యోహాను17:5).
9.తండ్రీ, నేనెకుడ ఉందునో అకుడ నీవు న్నకనుగ్రహంచిన వారును న్నతో కూడ ఉండవలెను... (యోహాను 17:24).
యేసయయ తన పరిచరయలో తండ్రిని కనుపరస్తు చాలా సారుు తండ్రీ అనే పదనిా ఉపయోగంచాడు.
(యోహాను 16:3,17,23,32; 17:1; 5:24, 15:1,9,10,15;, మతుయి 6:10)
*ఇలా తండ్రిని ఎనోా సారుు ఆయన ప్రతయక్షపరచ్చను.*
(To be continued)_
1⃣ *మొదటి మాట*
*విఙ్ఞాపన (FATHER… FORGIVE):-*
1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
3⃣ *వీరిని క్షమించుము.*
1⃣ *తండ్రీ!*
♻ *తండ్రి తనయుల అనుబంధ్ం*
(రెండవ భాగములో ద్ధయనించాము)
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
♻ *ఎరుగరు*
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అనేమాట మనం ద్ధయనం చేసుునా
*మొదటి మాటలో రెండవ భాగానికి చ్చందినది.*
� వీరుపిలాతుతో సిలువవేయుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. ఈ కేకలు తలియక వేసినవి కాదు.
(మతుయి 27:22, మారుు 15:13,14; లూకా 23:21)
ఈ రకుం మా మీద మా పిలుల మీద ఉండుగాకని కోరిరి (మతుయి 27:25)
ఈ కోరిక కూడ వారికి తలుసు. యేసుకు విరోధ్ంగా వీరు మోపిననేరములు అనీా అబద్ధదలని తలుసు. యేసయయ తినా దెబాలు, ఆయన పందిన వేదన,
అవమానం అనీా వీరికి తలుసు. ఈయన ఈ భయంకర చిత్రవధ్కు కొనిా గంటలోు చనిపోతాడనికూడ వీరికి తలుసు.
*కాని వారు చేయుచునా పని (యేసును అనగ రక్షకుని సిలువవేయుట) ఎంత ఘోరమైనద్య, ఎంత భయంకరమైనద్య తలుయదు.*
� ఈయన సరవలోక పాపపరిహారారధం బలిగావించబోవుచున్నాడని ఎరుగరు.
ప్రియులారా! ఇలా వ్రాసుకుంటూపోతే ఎనోా విషయాలు మనం ధ్యయనం చేసుకోవచుె. గనుకపైన చ్చపిపన వాటిని పరిశుద్ధధతుీని సహాయంతో ధ్యయనిసేు ఇంకా
దేవుడు మిముీను లోతుగా నడుపును. ప్రారిధంచుము. ధ్యయనించుము.
� ఇంతఘోరంగా యేసును సిలువకు అపపగంచి చిత్రవధ్కు గురిచేసేు కూడ ఈయన నోరు తరువలేదు ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోటను ఏ
కపటమును కనబడలేదు. ఆయన దూషంచబడియు బదులు దూషంపలేదు... న్నయయముగ తీరుప తీరుె దేవునికి తనుాతాను అపపగంచుకొనెను (1పేతురు
2:22,23).
మన హృదయంలోని బాధ్ను ఇతరులతో పంచుకుంటే భారం తగుగతుంది అంటారు. కాని మన యేసయయ ఆ సిలువ వేదననంతా హృదయంలోనే
దిగమింగుకుంటూ నోటిని బిగబటిట మంచిగావుండి వారి విషయమై తండ్రికి విఙ్ఞాపన చేయుచున్నాడు. ఇది ఘోరమైన యాతన
*ప్రియులారా! రక్షకుని మాటలు ఆయన ప్రేమను బయలు పరచుచునావి. ఆయన హృదయంలో వారిపటు వునా కరుణ ప్రతయక్షమగుచునాది.*
లోకము తన కుమారుని ద్ధవరా రక్షణ పందుటకే గాని లోకమునకు తీరుపతీరుెటకు దేవుడయనను లోకములోనికి పంపలేదు (యోహాను 3:17). నశించిన
ద్ధనిని వెదకి రక్షంచుటకు మనుషయకుమారుడు ఈ లోకమునకు వచ్చెను
(లూకా 19:10). అందువలననే యేసయయ, తండ్రీ, వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రికి విఙ్ఞాపన చేయుచున్నాడు.
*యేసయయ చూపిన మాదిరి* ప్రియులారా! మరణము పందుతూ కూడ యేసయయ ధ్యనయతలకోండపై చ్చపిపన సందేశానిా ఙ్ఞాపకం చేసుకుంట్లన్నాడు.
*మనకు మాదిరి కనపరచుచున్నాడు.*
�అనేక సందరుములలో యేసు తన ప్రారధన ద్ధవరా ఆయన ప్రారధనపరుడని రుజువు చేసుకున్నాడు.
� ఆయన ప్రారంభంచిన బహరంగ పరిచరయ ప్రారధనతోనే ప్రారంభంచిన్నడు.
�తన శిషయబృంధ్యనిా కూడ ప్రారధన ద్ధవరానే ఎంచుకున్నాడు.
�వారికి కూడ ప్రారిధంచుట నేరిపంచాడు. తన వాడుక చొపుపన ఒలీవకొండలకు వెళిు ప్రారిధంచేవాడు.
(లూకా 22:39,40)
*ఆయనకు ప్రారిధంచటం అంటే చాలా ఇషటం.*
� ఇకుడ అకుడ అని లేకుండక ఆయన ప్రారిధంచేవాడు.
*అందుకే మారుు తన సువారులో యేసు పెందలకడలేచి, ఇంకా చీకటి వుండగానే అరణయముకు వెళిు ప్రారిధంచేవాడని వ్రాశాడు.*
(మారుు 1:35).
*ఇటిట ప్రారధన్ననుభవం వునా ప్రభువు ఈ విపతుర పరిసిధతిలో కూడ ఆయన మనకుమాదిరి నేరిపన్నడు.*
� ఈ ప్రారధన ఎంతో విలువైనది. వీళుయొకు అఙ్ఞాన్ననిా ఎరిగ ప్రభువు ప్రారిధసుున్నాడు. ఆయన నితుయడగు తండ్రి అని వీరు ఎరుగలేదు.
�ఆయన ముఖము మీద ఉమిీవేసారు.
�ఆయనను పిడిగుదుదలు గుద్ధదరు.
�అరచేతులతో ఆయన చ్చంపల మీద కొటాటరు. *ఇంతచేసి నినెావరు కొటాటరో ప్రవసించుము అని అపహాసవం చేసారు.*
� అయనను యేసు ప్రేమ ఎంత దృఢమైనద్య, సిధరమైనద్య ఈ ప్రారధనే రుజువు చేయుచునాది. వీరు ప్రభువును సిలువ వేయుట ద్ధవరా ఎంత ఘోరానికి
పాలపడుతున్నారో వీరికి తలియదు.
1⃣ *మొదటి మాట*
*విఙ్ఞాపన (FATHER… FORGIVE):-*
1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
3⃣ *వీరిని క్షమించుము.*
1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
*వీరేమి చేయుచున్నారో*
వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చేయుచునా ఈ ప్రారధన మనం కొంచ్చం లోతుగ చూసేు, *యేసును భయంకరంగ చిత్రవధ్కు
గురిచేసిన వీరు, అనే పదంలో ఎందరున్నారు?*
�ఈ సందరుములో *మతన్నయకులు,*
*యూదులు,*
*ఆనుయలు,*
*సామానయ ప్రజలు,*
*అధికారులు*
ఏకమైన్నరు.
*వీరందరు ఏకముగ కూడి యేసుకు వయతిరేకముగ ఆలోచన చేసిరి, ఆయనను సిలువకు అపపగంచిరి.*
� అందువలననే యేసయయ వీరందరి నుదేదశించి ఈ ప్రారధన చేయుచున్నాడు.
*వీరు*:-
*“వీరు”* అను మాటలో కొనిా ముఖయమైన గుంపులను చూడగలము. వీరు యూదులు మరియు ఆనుయలు.
ఆయన సవజనులైన యూదులు యేసుపై నేరారోపణ చేయగ ఆనుయలు విమరిశంచిరి. యూదులు యేసును అపపగంచగ. ఆనుయలు ఆయనను సిలువవేసిరి.
రాజకీయ న్నయకులు, మతన్నయకులు, సామానయ ప్రజానికం, అధికారులు అందరు పరపడియున్నారు. లోక రక్షకుడైన యేసును సిలువకు బిగంచిరి. ఆయన
రక్షకుడని వీరెరుగరైతిరి. అందుకే యేసయయ తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని ప్రారిధసున్న
ు ాడు.
1⃣ *శాసుులు*
వీరు దరీశాస్త్రమును బహుగా ఎరిగన వారు మరియు దరీశాస్త్రుపదేశకులు. *మెసయయను గూరిెన లేఖన భాగములు బాగుగా ఎరిగ వాటి సారాంశమును
వివరించుచునా వారు వీరు.*
� ఏ మెసుయయను గురించి వీరు బోధించిరో ఆ మెసయయ వచ్చెను గాని ఆయనను వీరు గురిుంచలేదు. వీరు ప్రవకుల ప్రవచనములను మరియు
దరీశాస్త్రలేఖనములను వాటి సారాంశానిా ఎరుగక పరపడియున్నారు. వీరు లోక రక్షకుడైన యేసుకు అభయంతర కారణమాయెను. అందువలనే యేసు వీరేమి
చేయుచున్నారో వీరెరుగరనెను.
2⃣ *ప్రధ్యన యాజకులు*
ప్రధ్యన యాజకుడయిన కయప తాను ఏమి మాటాుడుచున్నాడో, ద్ధని భావము ఏమైయునాద్య ఎరుగక-మీకేమియు తలియదు
*మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్ఠయడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుకుమని మీరు ఆలోచించుకొనరు అని చ్చపెపను*
(యోహాను 11:49,50).
� ఇతని చ్చవిలో బాపిుసీమిచుె యోహాను పలికిన – యేసులోకపాపములు మోసుకొనిపోవు దేవుని గొఱ్ఱెపిలుయని అనా మాటలు పడినను, వాటిని గ్రహంపక
లేక ఎరుగక ఆయన మరణమును గూరిె మాటాుడుచునన్నారు (యోహాను 1:29,36).
�ఈ మాటలు చ్చవులారా విని కూడ ఆ మాటలయందు నమీకముంచని కారణానా వీరు యేసును అపహసించిన్నరు
(మతుయి 27:41) దీనిని వీరెరుగరు.
3⃣ *పరిసయుయలు*
�వీరు సవనీతిపరులు తముీను తాము హెచిెంచు కొనుటకు ఆరాటపడువారు. *వీరు దేవునికి చ్చందవలసిన మహమను దొంగలించుటకు ప్రయాసపడువారు.*
� దేవుని ప్రేమింపనివారు అక్షరారధముగ ధ్రీశాస్త్రమును పాటించువారు. ఆతీకారయములను గాని ఆతీనడిపింపును గాని ఎరుగని వారు మరియు గురిుంపని
వారు.
�వీరు వేషధ్యరణ జీవితాలిా యేసయయ బోధ్లు బయట పెటిటనవి. ఈ బోధ్లు వీరి వేషధ్యరణ జీవితానికి అభయంతర కారణముగనునావి.
*వీరు ప్రజలను ప్రభువుపై ఉసిగొలిపి, వారిని ప్రేరేపించి, యేసును సిలువ వేయుటకొరకు సామానయ ప్రజానికానిా రెచెగొటిట రక్షకుడైన యేసును
సిలువవేయించిరి.*
గనుకనే వీరేమి చేయుచున్నారో వీరేరుగరని యేసు ప్రభువుల వారు వీరి నిమితుం తండ్రికి ప్రారిధంచుచున్నారు.
4⃣ *హేరోదీయులు*
*రోమా సామ్రాజాయనిా పాలాస్టున్న దేశములో సిధరపచాలనే సంకలపంతో ప్రయాసపడిన రాజకీయగుంపు ఈ హేరోదీయుల గుంపు.*
� యేసయయ తనను గురించి యూదులకు రాజును అని చ్చపిపనపుపడు
(మతుయి 27:11) వీరు.
� అందరు యేసుక్రీసుు మీద *“రాజద్రోహ”* అని నేరము మోపినవారు.
�యేసయయ చ్చపిపన మాటలలోని ఆతీీయ భావమును వీరేరుగక ఈ నేరము యేసయయ మీదమోపిరి. అందుకే ఆయన తండ్రీ, వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రారిధంచుచున్నాడు.
5⃣ *సదూదకయయలు*
�యేసుక్రీసుు తన పునరుతాధనమును గూరిె ముందుగ చ్చపిపన సంగతులను వీరెరుగలేదు. పునరుతాధనమును నమెీడి పరిసయుయలు వీరికి విరోధులు. వీరు క్రీసుు
బోధ్లు నమీలేదు. వీరు క్రీసుుకు విరోధ్ముగ తమ విరోధులతో కలిసిరి. క్రీసుునందు శత్రువులు మిత్రులుగ మారెబడిన్నరు. వీరు చేయుచునా ఈ క్రయలనిాయు
ఎరుగకయే చేయుచున్నారు. ఇలాంటి సిలువ విరోధులు యేసును దూషంచిన్నరు (మారుు 15:31,32).
6⃣ *యూద్ధ మతన్నయకులు*
*వీరు యేసుక్రీసుు మీద నేరారోపణలు చేసినవారు.* నేరములను క్రీసుు న్నధునిపై మోపిరి. వీరు ముఖయముగ రెండు నేరములు ఆరోపించిరి.
(a) *తాను క్రీసుు అను ఒక రాజు అనియు*
(లూకా 23:2).
(b) *కైసరుకు పనుా ఇయయవదదని చ్చపెపననిరి* (లూకా 23:2).
� ప్రియులారా వీరి ఙ్ఞానమును దేవుడు వెర్రితనమూగ జేసెను.
*వీరు దేవాలయానిా పడగొటిట మరొక దేవాలయానిా కడతానన్నాడని కూడ యేసుమీద నేరము మోపిరి* (మారుు 14:57-59).
�యేసు తన శరీరమనే దేవాలయానిా గూరిె ఈ మాటలు చ్చపెపనని (యోహాను 2:21) వీరు ఎరుగరు. వీరిని తమ అఙ్ఞానము నుండి రక్షంచుటకే యేసు
వచ్చెనని వీరెరుగరు
7⃣ *పిలాతు*
�ఇతడు పిరికివాడు అని చరిత్ర చ్చపుపతుంది. యేసయయ సువారు పరిచరయ బహరంగముగ చేయుట ప్రారంభంచిన దిన్నలలో పిలాతు రోమా సామ్రాజయ
చటాటనిా అమలుపరచే పదవిని అధిరోహంచాడు. ఈ పదవిని పందిన 15 మందిలో ఇతడు ‘6’వ వాడు అని అంటారు. *యూదుల పండుగల సందరుములో
ఎలాంటి గొడవలు జరుగకుండగ చూడటానికని తన అధికార నివాసమైయునా కైసరయను విడచి యెరూషలేములో వుండేవాడు.*
� ఇతడు న్నయయము కంటే సావరధముతోనే తన ఉద్యయగమును ఎకుువగా ప్రేమించినవాడు. కాఠినయం, క్రూరతవం మొదలగునని ఇతని సహజగుణములు అని
పండితుల అభప్రాయం.
ఇతడు రోమా పాలకులవలె క్రూర హంసకు లోనై చనిపోవుచునావారిని చూచి ఆనందించటం ఇతనికి చాలా సరద. గలిలయులోు కొందరిని ఆకారణముగ
చంపించి, వారి రకాునిా బలులతో కలిపించిన మానవతోడేలు పిలాతు అనుటలో అతిశయోకిులేదు (మతుయి 27:25,26; లూకా 13:1).
�తీరుప చ్చపెప అధికారము ఇతనికి ఉనా తపిపంచుకొని యేసును హేరోదు దగగరకు పంపాడు (లూకా 23:7,12)
�ఇతను ఈ విధ్ంగా పిలాతు (ESCAPISM) ను ప్రదరిశంచ్చను. ఇతనిలో ఏ ద్యషము న్నకు కనబడలేదు అని ముమాీరు చ్చపిపకూడ సిలువ వేయటానికి
యేసును అపపగంచి తన చేతులు కడుకుునా పిరికివాడు పిలాతు (లూకా 23:4, యోహాను19:4,6).
*యేసును పట్లటకొని కొరడలతో కొటిటంచి, సిలువ వేయటానికి అపపగంచిన క్రూరుడు పిలాతు*
(యోహాను 19:1,16).
పిలాతు తన మనసాుక్షకి విరోధ్ముగా, చటటంను ఉలుంగంచి, కేవలం తన పదవిని కాపాడుకోవటం కోసం, అన్నయయపు తీరుపను తీరుెటానికి సహతం
దిగజారి పోయాడు (లూకా 23:23,24). పిరికివాడైన పిలాతు, తానుకూడ ఒకరోజు ప్రభువు న్నయయపీఠము ఎదుట నిలవాలిువుందని, తన ముందు నేరసుధడుగ
నిలచిన ఆ ప్రభువే న్నయయాధిపతిగ ధ్వళసింహాసనం మీద ఆస్టనుడై తీరుపతీరుెనని ఎరుగలేదు (2కొరింధీ 5:10; ప్రకటన 20:11).
*ఎరుగకయే “యూదుల రాజైన నజరేయుడైన యేసు (INRI) అని సిలువపై వ్రాయించి సిలువ మీదపెటిట.*
(యోహాను 19:19) నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను (యోహాను 19:22).
*INRI అనగ*
I=JESUS; N=NAZARENUS;
R=REX;
I=JUDAEORUM;
�దీనికి JESUS OF NAZARETH KING OF THE JESUS అని అరధం. (లాటిన్ బాషలో I,J లు ఒకేలా ఉచెరించబడతాయి).
8⃣ *ఇసురియోతు యూద్ధ*
ఇతడు తన పాపముల నిమితుమును, యేసయయకు తాను చేసిన ద్రోహానిా గ్రహంచి యేసు పాద్ధల మీద పడి క్షమాపణను వేడుకొనక ఉరిపెట్లటకొని (మతుయి
27:5) తలక్రందులుగ పడి చచ్చెను (ఆపో.1:18,19). ధ్న్నపేక్షసమసు కీడులకు మూలము (1తిమోతీ 6:10) అని యూద్ధ ఎరుగలేదు.
9⃣ *రోమా సైనికులు*
*వీరు మహాభయంకరులు, కరుసులు, కఠినులు, క్రూరులు.*
� యేసు సరవమానవాళి రక్షణ కొరకు సిలువ యాగం గావిసుుంటే వీరు ఆయన అంగీకోసం చీట్లు వేసుకుంట్లన్నారు
(మారుు 15:15,24; మతుయి 27:26,35).
� వీరు యేసు చేతులలో, కాళులో భయంకరముగ మేకులు కొటిట ఆయన తల మీద ముళుకిరీటము మొతిున్నరు. ఒకటి తకుువ నలుబది దెబాలు కొరడలతో
ఆయనను కొటిటరి.
ఈ రోమా రౌడీలు ఆయన వసాునిా ఒకొుక సైనికునికి ఒకొుకు భాగము వచుెనట్లుగ న్నలుగ భాగములుగ చేసిరి (యోహాను 19:23) ఈ నలుగురు సైనికులు
న్నలుగు దికుులలో (EAST,WEST,SOUTH & NORTH) నునా పాపుల గుంపుకు (పాపిషట జన్నంగానికి) గురుుగా వున్నారు. సిలువ సరవలోక పాపములను
బహరంగముగ, బాహాటముగ ప్రతయక్ష పరచుచునాది. ఈ నలుగురు ప్రపంచములోనునా అనిా జన్నంగములలోని పాపులకు ముంగురుుగా నున్నారు.
� *ఇంకా ఎందరో*
1⃣ *మొదటి మాట*
*విఙ్ఞాపన (FATHER… FORGIVE):-*
1⃣ *తండ్రీ!*
2⃣ *వీరేమి చేయుచున్నారో వీరెరుగరు*
3⃣ *వీరిని క్షమించుము.*
3⃣ *వీరిని క్షమించుము.*
�ప్రభువు చేసిన ఎనోా అదుుతాలు వీళ్ళు చూసారు. విశ్రంతి దిన్ననిా ప్రభువు చేసిన కారాయలను వీళ్ళు విమరిశంచారు.
�ఆయన దేవుని కుమారుడని వీరికి తలియద్ధ? *వీరి హృదయాలకు మనోనేత్రాలకు ఈ యుగ సంబంధ్మైన దేవత గుడిడతనం కలిగంచింది*
(2కొరింధీ4:4).
� దుషట మృగాలాు చ్చలరేగ పోయిన రౌడీ రోమియులపటు ప్రేమామయుని ప్రారధన ఓ అదుుతమైన విఙ్ఞాపన ప్రారధనగా మారిెవేయబడింది.
� వీరి క్రూరతవము యేసులో దయారధహృదయానిా ప్రేరేపించింది.
�అందుకే వీరి క్షమాపణ కొరకు ప్రారిధసుున్నాడు. *శత్రువులను క్షమించండి. వారి కొరకు ప్రారిధంచండి. అని ధ్నయతల కొండ మీద చేసిన ప్రసంగం, ఈ కలవరి
కొండ మీద నెరవేరుెచున్నాడు* (మతుయి 5:44).
యేసు బోధ్లలోని ఉపదేశసారమే ఈ ప్రారధన. మీ పరుగు వారిని ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రారిధంచండి, వారిని ప్రేమించండి. (మతుయి 5:43,44)
ఇలాంటి ఎనోా ఉపదేశాల సారమే ఈ ప్రారధన. ఆయన బలహీన సిధతిలో కూడ ఇటిట ప్రారధన చేయటం మనకు ఆశీరావదకరం.
“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసు చేసిన ప్రారధన తండ్రికి, కుమారునికి గల సనిాహత సంబంధ్యనిా, ఐకయతను,
వారి సహవాసానిా ఙ్ఞాపకం చేసుుంది. తండ్రి నేను ఏకమైయున్నాను. ననుా చూపిన వాడు తండ్రిని చూచును అని చ్చపిపన మాట ఈ సహవాసానిా
బలపరచుచునాది(యోహాను 10:30).
కొందరు చేయుప్రారధనలు వయరధముగ వుంటాయి. అరధం లేనివిగ కూడ వుంటాయి. కానీ యేసు చేసిన ప్రారధన ఎంతో భావయుకుమైనది. ఈ ప్రారధన ఆయన
చేయుచునా బలయరపణను ఙ్ఞాపకం చేసుునాది. *“ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధ్యరపోసెను..”* (యెషయా 53:12).
యేసయయ చేసిన ఈ ప్రారధన లేఖనముల నెరవేరుప అని గమనించుము. ఈ సంఘటన జరుగక పూరయము ద్ధద్ధపు 510 సం. ముందే యెషయా ప్రవకు
ప్రవచించాడు.
*అనేకులు పాపములు భరించును తిరుగుబాట్ల చేసిన వారిని గూరిె విఙ్ఞాపన చేసెను*
(యెషయా 53:12).
�అందుకే ఆయనకు ఇరుప్రకుల తిరుగుబాట్ల ద్ధరులను సిలువవేసెను. ఆయన బదులు దూషంచలేదు. బెదిరించలేదు. కాని మాదిరికర మారగమును మన
కొరకు వుంచ్చను (1పేతురు 2:21-23).
♻ *పగతీరుెకొనే సవభావం*
�యేసును ఇంతగ చిత్రవధ్కు గురిచేసిన వారిని క్షమించమని తండ్రికి విఙ్ఞాపన చేయుచున్నాడు.
*ద్ధవీదు*
ద్ధవీదు చేసిన తపుపను ద్ధచుకోవటానికి ప్రయాసపడడడు. నమీకమైన సైనికుని చంపించినన్నడు (2 సమూయేలు 11:17).
*హేరోదు రాజు*
బపిుసీమిచుె యోహాను హేరోదు చేసిన పాపానిా గదిదంచిన కారణాన యోహాను తల నరికించివేసెను
(మతుయి 14:10).
*“....అందుకాయన వానితో నేడు నీవు న్నతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశెయముగా చ్చపుపచున్నాననెను.”*
లూకా 23:43
� సిలువ మ్రానుపై వ్రేలాడుచు రక్షకుడైన యేసు పలికిన మాటలలో ఇది రెండవది.
*ఏ పాపము లేని నిరోదషయు, నిషుళంకుడునగు ప్రభువును ఇదదరు బందిపోట్ల దొంగల మధ్యలో సిలువ వేసిరి. యెరూషలేము పటటణము వెలుపట గొల్గగత
కొండ మీద ఆకాశమునంట్ల నట్లు మూడు సిలువలు అగపడచునావి. యేసున కిరువైపుల ఉనా దొంగలు సిలువ మరణానికి తగనవారు. అటిట తీరుప వారికి
సరియైనది.*
� కాని యేసు మాత్రం *“అన్నయయపు తీరుప పందినవాడై కొనిపోబడెను”* అనే ప్రవచనము నెరవేరుెబడునట్లుగ ఆయన సిలువ మరణానికి
అపపగంచబడడడు.
(యెషయా 53:8).
ఆయన తృణీకరించబడిన వాడుగ ఎంచి, మనుష్ఠయల వలన విసరిజంచబడిన వాడయెను
(యెషయా 53:3).
అతిక్రమము చేసిన వారిలో ఎంచబడినవాడయెను. అనేకుల పాపము భరించుచు తిరుగుబాట్ల చేసిన వారికొరకు విఙ్ఞాపన చేసెను
(యెషయా 53:12).
ప్రభువు గురువారము (THURSDAY) సాయంకాలపు వేళులలో తండ్రీ, యీగనెా న్నయొదద నుండి తొలగంచుట నీ చితుమైతే తొలగంచుము అయినను నీ
చితుమే సిదిదంచుగాకని ప్రారిధంచుచుండగ ఆయన చ్చమట నేల పడుచునా గొపప రకు బిందువులవలె ఆయెను (లూకా 22:42-44). యూద్ధ ఇంతలో జనులతో
గుంపులుగా వచిె ఆయనను ముదుద పెట్లటకొనుట ద్ధవరా యేసును అపపగంచాడు.
�వారు ఆయన ముఖముపై ఉమిీవేసి, కళ్ళు చేతులలో మేకులు కొటిట సిలువ వేసిరి. *ఆయన తలపై ముళు కిరీటము మెతుుట చేత శ్రవించిన రకు ధ్యరలు
ఆయన ముఖము మీదుగా కారుట ద్ధవరా, అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి ఆపేక్షంచునట్లుగా అతని యందు సవరూపము లేదు*
(యెషయయ 53:2) అనే ప్రవచనం నెరవేరింది.
ఆయనతో సిలువ వేయబడిన వారు విద్రోహులు, హంతకులు, విపువకారులు. వీరు బరబాాకు సేాహతులని, రోమా ప్రభుతవము నెదిరించి ప్రతేయక రాజయసధపనకు
పాట్లపడిరని చరిత్ర చ్చపుపతుంది. ఈ ఇదదరు దొంగలు ప్రభువుతో కూడ సిలువలో వ్రేలాడబడుచున్నారు.
� ఈ ఇదదరు ప్రభువుకు అనగ రక్షకునికి దగగరగ సమీపముగా వున్నారు. *ప్రభుని ఆయన ప్రేమను, ఆయన చేసిన ప్రారధనను విన్నారు. నరహంతకుల కొరకైన
యేసు విఙ్ఞాపన్న ప్రారధనల ప్రభావము ఓ దొంగ హృదయానికి అగోచరమైన శకిుగా తాకిందికాబోలు. ఈ దొంగ తన మరణ సమయంలో ఆ ఘోర సిలువలో
పశాెతాుపుుడై క్రీసుు కృపకొరకు ప్రారిధంచాడు.*
ై పు ఒకడును ఎడమ్వ
*కుడివ ై పున్ ఒకడను ఇద
ద రు బిందిపోటు దింగలు ఆయన్తో కూడ సిలువ వేయబడిరి*
త యి 27:33).
(మ్త్
ఆ మార్
గ మున్ వళ్ళుచిండిన్వారు త్లలూపుచ-దేవాలయమును పడగొట్ట
ి మూడు దిన్ములలో కటు
ి వాడా, నినున నీవే ర్క్షించకొనుము. నీవు దేవుని
ై తే సిలువ మీద నుిండి దిగుమ్ని చెప్పుచ ఆయన్ను దూషించిరి. శాస్త్ర
కుమారుడవ ు లు, పరిసయ్యులు, పెద
ద లు, ప
ర ధాన్యాజకులు కూడ ఆయన్ను
అపహసిించచ, వీడు ఇత్రులను ర్క్షించెను, త్నునతాను ర్క్షించకొన్లేడు, ఇశా
ర యేలు రాజుగదా ఇప్పుడు సిలువ మీద నుిండి దిగిన్ ఎడల వాణి
ి ై డతే ఆయన్ ఇప్పుడు వానిని త్పపించన్ని
న్ముమదుము, వాడు దేవుని యిందు విశాాసముించెను, నేను దేవుని కుమారుడన్ని చెప్పును గనుక ఆయన్ కిష్ట
త యి 27:39-43) హేళన్ చేసిరి. ఆయన్తో సిలువ వేయబడిన్ బిందిపోటు దింగలును ఆలాగే ఆయన్ను నిిందిించిరి (మ్త్
చెపప (మ్త్ త యి 27:44). ఈ
ఇద
ద రు కూడ ఆయన్తో చింపబడటానికి తేబడా
ా రు. వీరు నేర్ము చేసిన్ వారు (లూకా 23:32) వీరు నేర్స్త్ర
ా లు (లూకా 23:33)
(a). *ఎడమవైపు దొంగ* :-
ఆ దిన్నలలో ఈ ఇదదరు బందిపోట్ల దొంగల గురించి చరిత్రకారులు కొనిా విషయాలు పందుపరిచారు. ద్ధనిప్రకారం *ఎడమవైపు దొంగ నెసాటస్* అని
చ్చపుపతారు.
(బైబిల్ లో హ్రయబడలేదు)
*నెసాటస్ అనగ శిలాహృదయుడు లేక అణచబడినవాడు అనే భావన.*
(ఇతనికి ఇంకా కొనిా పేరుు అలియాస్ గా వుండెడివని కూడ ఉవాచ) అందుకే యేసుతో పాట్ల సిలువ వేదన పందుతూ, యేసు చూపిన ప్రేమను చూచిననూ
ఈ కఠిన హృదయం కరగలేదు చలించనూలేదు.
చరిత్రకారుల పారంపరయం ప్రకారం ఈ కూడివైపున సిలువ వేయబడిన దొంగపేరు *“డిసాీస్” అని చ్చపుపతారు.*
(బైబిల్ లో హ్రయబడలేదు)
డిసాీస్ అనగ అసుమించుచునా స్తరుయని వైపు లేక ఆయన తేజసుు వైపు తిరుగువాడు అంటారు. *వీరిదదరు కూడ బరబా వలెనే విపుకారులని, మతోన్నీదులని,
ధ్నవంతులను ద్యచుకొని పేదలకు పెటేటవారని చరిత్రకారులు వ్రాసిరి.*
లూకా 10:30 ప్రకారం ఆ దిన్నలలో చాలా మంది యవవనసుధలు – హేరోదురాజు యెరుషలేము దేవాలయానిా పునరిామించిన తరువాత – నిరుద్యయగులై
దొంగలుగ మారిపోయి దొంగతన్నలు చేస్తు జీవనోపాది పందే వారని, వారి ముఠాకు చ్చందిన వారే ఈ ఇదదరు దొంగలని అంటారు.
గొల్గగత కొండ మీద యేసుతోపాట్ల ఇదదరు దొంగలు సిలువవేయబడిరి. ఈ కొండ మీద మూడు సిలువలు అగపడుచునావి. వీటిని గమనించ్చదము.
యేసుతో పాట్ల సిలువ వేయబడిన దొంగలకు నైతిక విలువలు ఈ మాత్రము లేవు. యేసును ఒకుడినే సిలువ మ్రాను మీద వుంచలేదు. అయితే లేఖన్నలు
నెరవేరెబడవలసియునాది కనుక ఇలా జరిగంది. *“అతిక్రమము చేయు వారిలో ఎంచబడినవాడయెను.”* అనే ప్రవచన్నను సారం ఇది జరిగంది (యెషయా
53:12).
� ఆయన జనిీంచినపుపడు పశువుల పాకలో పశువుల మధ్యలో జనిీంచాడు.
�మరణం చ్చందుతునా సమయంలో పశువుల వంటి మనుష్ఠయల మధ్యలో సిలువ వేయబడడడు.
*ఇకుడ వునావారు ఇదదరూ దొంగలే! ఇదదరూ యేసయయ పలికిన ఆణిముతయం లాంటి మొదటి మాట విన్నారు.*
ఈ అంశం చదువుతునా సేాహతులారా...! నేను మీకు ఒక అనాగా & ప్రియా తముీడుగా చ్చపుున్నా. ఇదదరి దొంగ ప్రవరున గురించి వ్రాసాను, ఒక దొంగ
ప్రవరున గూరిె కూడ రాసాను.
*మరో వైపు దొంగ దొంగే కాని తన ప్రవరునతో యేసు మనసుు దొంగ తనం చేసి పరదైసుకు యేసు తో వెళ్యుడు.*
�� నీవు ప్రసుుతం ఎలాంటి సిితిలో ఉనా, చివరికి దొంగలా పాపపు జీవితం జీవిస్తు మంచి వాడిలా నట్లసుున్నా సరే, పాపములో ఉనా, శాపములో ఉనా,
నీవు ఎలాంటి సిితిలో ఉన్నా ఒకుసారి ఒకేఒకుసారి యేసు అని పిలువు, నీ మనవి వింటాడు. క్రయలు లేకుండ ఎనిా శ్రమల దిన్నలు గడిచిన, ఎనిా Good
Friday లు జరిగన ఫలితం ఉండదు. *కాబటిట ఒక వైపునవునా దొంగలా ఒకుసారి యేసు అని పిలిచి, ప్రభుచేంతకు చేరి, మీ పాపాలు ఒపుపకొని, సిలువలో నీ
కొరకై కారిెన రకుముచే నీ పాపాలు కడిగ నూతన పరుెకొని, పరిశుదధ జీవితం గడపాలి అని మనసారా కోరుకుంటూ...✍*
✳ *యేసు క్రీసుు శిలువ పై పలికిన ఏడు మాటలు* ✳
(ఏడవ భాగము)
*“....అందుకాయన వానితో నేడు నీవు న్నతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశెయముగా చ్చపుపచున్నాననెను.”*
లూకా 23:43
*సువారులు అనీా తిరగేసి చూడండి ఎకుడ ఇలాంటి పిలుపు లేదు. “యేస్త” అని ఎవరూ సంబోధించలేదు.*
�ప్రభూ అన్నారు.
�బోధ్కుడ అని పిలిచారు.
�ద్ధవీదు కుమారుడ అని కేకలు వేసారు.
�క్రీస్తు అని కూడ అన్నారు. *కాని యేస్త (రక్షణ) అనావాడు ఈ దొంగ మాత్రమే!*
(నిజానికి సిలువ మీద వ్రేలాడుతు వేదన పందుతునా వారు ఆ బాధ్ను భరించలేక మతిబ్రమించి పిచిెపటిటన వారై వారి బాధ్ను తట్లటకోలేక రాయటానికి
వీలులేని భయంకరమైన దురాుషలాడతారని కొందరి నేరసుుల న్నలుకలు ముందే కొసే అలవాట్ల ఉనాదట. కాని ఈ దొంగ విషయంలో అది జరగలేదు.
అందుకే యేస్త అనా మాట చాలా సపషటముగా వినబడుతునాది.
*కుడివైపు దొంగ వేరొక దొంగను గదిదసుున్నాడు. నీవు శిక్షలో వున్నావు. దేవునికి భయపడవా? మనకైతే ఇది న్నయయమే. మనము చేసిన ద్ధనికి తగన ఫలము
పందుచున్నాము. గాని యీయన ఏ తపిపదము చేయలేదు*
(లూకా 23:40,41).
� యేసు సహన్ననిా,
�ఆయన ప్రేమను,
�ఆయన నేత్రాలలో జనించిన కరుణ,
� ఆయన పెద్ధలమీద మీటబడిన క్షమా ప్రారధన భారం *ఇవనీా ఈ దొంగ హృదయానిా తటాటయి.*
� తన పేరుకు తగనట్లటగానే (డిసాీస్) హసుమిసుునా స్తరుయని వైపు (యేసువైపు) ఎంతో ఆశతో చూస్తు హృదయానందంతో వేసిన సంతోషపు కేకే ఈ
సాక్షయం.
సిలువ దగగరునా అధికారులు, యూదులు అందరు యేసును అపహసయం చేస్తు, దూషస్తు, విమరిిస్తు వుంటే, మరోవైపు నీవు దేవుని కుమారునివైతే నినుా
నీవు రక్షంచుకొని మముీ రక్షంచు అని ఎడమవైపు దొంగ హేళన చేస్తు వుంటే. ,
*“నీవు అదే శిక్షలో వున్నావు దేవునికి భయపడవా”* అని గదిదంపుకేక వేసాడు రెండవ దొంగ.
� ఈ గదిదంపు మాట యేసుది కాదు. తన సహచరుడిదే!
1⃣ *పేతురు సాక్షయం* :-
అందరు స్టమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీసుువని చ్చపెపను (మతుయి 16:16).
4⃣ *దయయముల సాక్షయము*
నజరేయుడవగు యేస్త, మాతో నీకేమి... నీ వెవడవో.. తలియును; నీవు దేవుని పరిశుదుధడవు అని కేకలు వేసెను (మారుు 1:24).
5⃣ *శతాధిపతి సాక్షయము*
శతాధిపతి జరిగనది చూచి – ఈ మనుష్ఠయడు నిజముగా నీతిమంతుడై యుండెనని చ్చపిప దేవుని మహమ పరచ్చను (లూకా 23:47).
6⃣ *సమరయుల సాక్షయము*
మా మట్లటకు మేమువిని, ఈయన నిజముగా లోకరక్షకుడని తలుసుకొని నముీచున్నామనిరి (యోహాను 4:42).
ప్రియులారా! పైన మనం చూచిన సాక్షయములు యేసును ఎరిగనవారు, ఆయనతో సహవాసంలో వునావారు, ఆయన చేసిన అదుాతములను కనుాలారా
చూసినమొదలగు వారు ఇచఛన సాక్షయము.
*కాని మనం ధ్యయనించు సాక్షయం మాత్రం అందరి సాక్షయముల కంటే గొపప సాక్షయం. ఇకుడ విచిత్ర మేమిటంటే ప్రజానికం గాని, అధికారులు గాని ఎవవరూ
యేసును లెకుచేయటంలేదు.*
� యేసును పురుగులా ఎంచిన్నరు. ఆయనను తృణీకరించారు
(యెషయా 53:3).
*అయితే ఈ కుడివైపు దొంగ మాత్రం యేస్త నీవు నీ రాజయంతో వచిెనపుపడు ననుా ఙ్ఞాపకం చేసుకో అంట్లన్నాడు. ఇతని గురి యేసు మీద వునాది. ఇది
నిజముగ ఓ గొపప అదుుతం.*
� అపపటికి ఇంకా (యేసును సిలువేసిన రోజు) ఎలాంటి అదుుతాలు జరగలేదు. అంటే, భూమి వణకలేదు, కొండలు కదలలేదు, స్తరుయడు చీకటిగామారలేదు.
దేవాలయపు తర చినగలేదు, దేశమంతా చీకటి కమీలేదు *కాని శిలలాంటి ఈ దొంగ హృదయం మాత్రం కదిలింది. అంతే కాదు ఆ హృదయం
కరిగంది.యేసు మహమను గైకొనాది. ఆ హృదయ ఆక్రందనే ఈ ప్రారధన్న విఙ్ఞాపన...*
ఈ అంశం చదువుతునా సేాహతులారా...! నేను మీకు ఒక అనాగా & ప్రియా తముీడుగా చ్చపుున్నా. ఇదదరి దొంగ ప్రవరున గురించి వ్రాసాను, ఒక దొంగ
ప్రవరున గూరిె కూడ రాసాను.
*మరో వైపు దొంగ దొంగే కాని తన ప్రవరునతో యేసు మనసుు దొంగ తనం చేసి పరదైసుకు యేసు తో వెళ్యుడు.*
�� నీవు ప్రసుుతం ఎలాంటి సిితిలో ఉనా, చివరికి దొంగలా పాపపు జీవితం జీవిస్తు మంచి వాడిలా నట్లసుున్నా సరే, పాపములో ఉనా, శాపములో ఉనా,
నీవు ఎలాంటి సిితిలో ఉన్నా ఒకుసారి ఒకేఒకుసారి యేసు అని పిలువు, నీ మనవి వింటాడు. క్రయలు లేకుండ ఎనిా శ్రమల దిన్నలు గడిచిన, ఎనిా Good
Friday లు జరిగన ఫలితం ఉండదు. *కాబటిట ఒక వైపునవునా దొంగలా ఒకుసారి యేసు అని పిలిచి, ప్రభుచేంతకు చేరి, మీ పాపాలు ఒపుపకొని, సిలువలో నీ
కొరకై కారిెన రకుముచే నీ పాపాలు కడిగ నూతన పరుెకొని, పరిశుదధ జీవితం గడపాలి అని మనసారా కోరుకుంటూ...✍*
*“....అందుకాయన వానితో నేడు నీవు న్నతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశెయముగా చ్చపుపచున్నాననెను.”*
లూకా 23:43
ఆయనను చూచి యేస్త, నీవు నీ రాజయములోనికి వచిెనపుపడు ననుా ఙ్ఞాపకము చేసుకొనుమని విఙ్ఞాపన చేసెను.
�ఈ ప్రారధన ఎంత చినాదయిన
*ఇందులో ఎంతో వినయము, విధేయత ప్రభువు పటు నమీకం, విశావసం, నిరీక్షణ, ధైరయం, నిశెయత వునావి.*
� ఆయన న్నమములో ఏది అడిగన ఇసాునని యేసు వాగాధనం చేసెను. (యోహాను 14:14; 1యోహాను 5:14; మతుయి 6:33).
�నిజానికి బందిపోట్ల దొంగలు హృదయాలు రాతి హృదయాలై వుంటాయి.
*అటిట నేరములో వునా బండ హృదయం యేసు రకుధ్యరలతో తాకబడింది.*
ఆ ఘడియలో చకుటి విఙ్ఞాపన చేసుున్నాడు.
1⃣ *యేస్త*
ప్రియులారా!
*“యేస్త” అని ఈ దొంగ పిలుపులోనే యేసును అంగీకరించ్చను.*
� తద్ధవరా రక్షణ అనుభవమును ప్రభువు ద్ధవరా పందెను. ఇతను ఎంతో గొపప ఆతీీయ దీవెన్ననుభవమును పందగలిగెను.
2⃣ *నీవు నీ రాజయముతో*
ఈ కుడివైపున ఉనా దొంగ ద్ధద్ధపు యేసుతో పాట్ల తననుకూడ సిలువ వేసినపపటి నుండి ప్రభువు యొకు దీనతవం, ఆయన సహనం, తనను హంసించి
అవమానపరచుచునా వారి కొరకు యేసు చేసిన ప్రారధన విఙ్ఞాపన, ఆయన దేవుని కుమారుడైయుండి శత్రువులను బెదిరింపక న్నయయముగ తీరుపతీరేె దేవునికి
అపపగంచుకోవటం ఇలాంటి సందరాులెనోా చూసుునా దొంగ హృదయం చలించి పోయింది.
*నీవు దేవునికి భయపడవా? ఇది మనకు న్నయయమే అని సహచరుడిా గదిదంచిన్నడు.*
� తన పాపానిా తన భయంకరతావనిా గురిుంచాడు. మరణ శిక్ష అతను అనుభవించటం న్నయయమే అని గ్రహంచాడు.
అలానే యేసు యొకు నిరోధషతావనిా కూడ ఈ దొంగ ఒపుపకుున్నడు. ఈయన ఏ తపిపదము చేయలేదనియు, నేను నిరపరాధిరకుం అపపగంచానని *యూద్ధ*
అన్నాడు (మతుయి 27:4). అసలు ఈ సంఘటనకు ఏ మాత్రం సంబంధ్ంలేని *పిలాతు భారాయ* కూడ ఆ నీతిమంతుని జోలికి పోవదదని పిలాతుకు వరుమానం
పంపింది. (మతుయి 27:19).
ఈ దొంగ మాత్రం యేసు రొట్టటలు పంచినపుపడు ఆ అదుుతం చూడలేదు. కుషురోగ సవసధపరచటం చూడలేదు. దేవుని దరశనం చూడలేదు. కాని ఆ చివరి
ఘడియలోు యేసు ప్రేమను చూసాడు. ఆయన దైవతావనిా చూసాడు. ఆయనలో ఉనా అపారమైన కరుణ, జాలి ఇలా ఎనోా సదుగణాలు చూసాడు. యేసును
వేడుకున్నాడు.
నిజానికి సిలువ దగగరునా అలురిమూకలు, ప్రభును ఎగతాళి చేసుున్నారు. పిలాతు కూడ ప్రభుని నీవు యూదులకు రాజావా? అన్నాడు. ఇలా హేళన చేసుునా
గుంపును కూడ ఈ దొంగ చూసాడు. కాని యేసులోని కరుణా సముద్రం అతడిా ఆకరిించింది. అతని గుండె చేరువై ఒకుసారిగా ఓ కేక వేసాడు.
*యేస్త – “నీ రాజయముతో వచుెనపుపడు అంట్లన్నాడు. ఈ యూదులు, ప్రధ్యన యాజకులు యేసు భూమి మీద రాజాయనిా సాధపిసాుడని, రాజకీయంగా వారికి
పోట్ట అవుతాడని ఇహలోక ఙ్ఞానంతో ఆలోచించారు*
(యోహాను 18:36).
*కాని ఈ దొంగ దేవుని నితయ రాజాయనిా, శ్రేషుమైన రాజాయనిా చూసుున్నాడు.*
� యెషయా దరశనంలో దేవుని చొకాుయి అంచులు దేవాలయానిా నిండుకొనెనని అన్నాడు. (యెషయా 6:1) ఇకుడ ఆయన అంగీని 4గురు
రోమాసైనికులు 4 భాగాలుగ పంచుకున్నారు (యోహాను 19:23). అయితే ఆ ప్రభువు ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగ మహామహమతో తిరిగ
రాబోవుచున్నాడని ఈ దొంగ ఆతీ ఙ్ఞానంతో ఎరిగయున్నాడు. (1తిమోతీ 6:15). ఇతను యేసును ఎందరి సమక్షంలో ఇంకొక దొంగతో కలసిహేళన,
అపహాసయం చేసాడో, (మారుు115:32) అలానే వారందరిముందు ఏ మాత్రం సంకోసము లేకుండగ యేస్త (రక్షకా) అని పిలిచి ప్రభును వేడుకుంట్లన్నాడు.
రాబోయే రాజాయనిా గురించి ఆ రాజయ జీవితానిా గురించి ప్రారిధసుున్నాడు.
యేసు రాజులకు రాజని ఆయన రాజయపాలన చేయటానికి మరలా వసాుడని ఆయన రాజయము నితయమైనదని, ఆయన సింహాసన్ననికి నీటి న్నయయములు
ఆధ్యరములని (కీరున 97:2) ఆయన సనిాధిలో ఘనతాప్రభావములు, బలసందరయములు కలవని ఎరిగన్నడు (కీరున 96:6). ఇతడు రాబోయే రారాజు
రాజయమును మరియు రాజులకు రాజుగా మహమతో రాబోవుచునా రాజును ప్రభువును ఒపుపకుంట్లన్నాడు. ఇతని జీవితానికి యేసే ఇక రాజని ఎరిగన్నడు.
యేసు జీవితంలో ప్రతీ సంఘటనకు ఓ అదుుతమైన సపందన ప్రజలలో మనం చూడగలం. యేసు రాబోయే దిన్నలలో ఒక రాజయం సాధపించబోతున్నాడని, ఆ
రాజయం కోసమే ఈ దొంగ నమిీ ఎదురు చూసుున్నాడని గమనించాలి.
*ఆయన సిలువపై పలికిన మొదటి మాట ఆయన ప్రేమను, కరుణాను, క్షమాహృదయానిా తలియజేసేు,*
*ఈ రెండవ మాట ఆయనను రక్షకుడుగాను, ఆయనలోని కరుణాగుణానిా కనుపరసుుంది.*
అయితే ఈ దొంగ యేసు మరణం చ్చందుతాడని, మరణానిా జయించి లేసాుడని, పరలోకానికి తండ్రి యొదదకు కొనుపోబడతాడని, తన సవరకుంలో కడగబడి
శ్రేషటమైన గొఱ్ఱెపిలుగ సిదదపడబోయే సంఘానిా తన తండ్రి యింటికి తీసుకొని పోవటానికి మరలా వసాుడని, ఒక రాజాయనిా నిరిీసాుడని ఎరిగ ఈ విఙ్ఞాపన
చేసుున్నాను
(యోహాను 14:1-3).
3⃣ *వచుెనపుపడు*
ఈ మాటలోని ఆంతరాయనిా గమనిసేు ఈ దొంగలో ద్ధగవునా విశావసము, నిరీక్షణ ఎంత గొపపవో కనబడుచునావి. అసాధ్యమైన పరిసిధతులలో ఈ దొంగలో
ఇటిట మారుప చోట్లచేసుకునాది. నిజానికి ఇతడు కూడ దూషకుడే (మారుు 15:32). కాని అదుుతమైన కోరిక లేక పరివరున అతనిలో జనించింది. *ఇతనిలో
అంకురించిన విశావసము అతని ఒపుపదలను యేసు రక్షకుడనే అంగీకారానిా బలపరచి ఇతనిలోని అధ్యయతిీకతను బటటబయలు చేసింది. ఇది రాకడ
విశావసమును చూపిసుుంది.*
� ఈ దిన్నలలో చాలా మంది క్రైసువులలో రాకడ విశావసము కనపడదు. విశావసులం అంటారు కాని నేతి బీరకాయలో నెయియ ఎంత ఉంట్లంద్య ఇటిట
విశావసులలోను అంతే విశావసముంట్లంది.
క్రైసువులు రాకడ అంశానిా చాలా వివాద్ధనికి గురి చేసారు. రాకడలేదని కొందరు, అయిపోయిందని కొందరు, రాకడ రాదని కొందరు ఇలా వారివారి
అభప్రాయాలతో కాలయాపన చేస్తు ప్రభువు రాకడ నిరుక్షయం చేసుున్నారు. కాని ఈ దొంగ ప్రభు రాకడను గటిటగ నమాీడు. ఆ రాకడకై ఎదురు చూసుునాట్లట
అతని ప్రారధన తలియజేసుునాది. ఇంకకొందరైతే పరలోకంలో వుండే యేసయయ మానవహృదయంలో జనిీంచటమే రెండవ రాకడ అని అంట్లంటారు. పైగా
వాదిసాురు కూడ. ఇది ఎంతో ఘోరం.
ప్రియులారా! ఒకసారి ఆలోచించండి. మిముీను మీరు పరిశీలించుకోండి. ఇటిట తపుపడు అభప్రాయాలతో దేవుని ఉగ్రతకు గురికావదుద.
యేస్త, నీ రాజయముతో నీవు వచిెనపుపడు” అంట్లన్నాడు. అనగ ప్రభువు రెండవసారి వసాుడనే నమీకం ఇతనిలో వుంది.
*రాకడ విశావసం కావాలి. సిదదపడిన పెండిుకుమారెు సంఘంవలే “ప్రభువైన యేస్త రముీ” అని ప్రారిధంచాలి*
(ప్రకటన 22:20).
� అందుకే పౌలుగారు థెసులోనికయులకు ఈ రాకడ విషయానిా బోధిస్తు... సజీవులమై నిలచియుండు మనము వారితో కూడ ఏకముగ ప్రభువును
ఎదురొునుటను ఆకాశమండలమునకు మేఘముల మీద కొనుపోబడుదము (1ధెసు 4:17) అన్నాడు.
*చనిపోయిన మన పూరియకులు (ఈ దొంగతో సహా) అందరు రాకడ విశావసముతోనే చనిపోయారు.*
కనుక రాకడ విశావసం మనకు కూడ అవసరం. ఈ కడవరి దిన్నలోుని మన విశావసానిా పరీక్షంచుకుంద్ధము. రాకడను నమిీ రాకడకొరకు ఎదురు
చూడవలసియున్నాము. మనము అనుకొనని ఘడియలో మనష్ఠయ కుమారుడు వచుెను (24:44) ఆయన మాటలు గతించవు (మతుయి 24:35). గనుక
మనము విశావసము కలిగయున్నామో లేమో మనలను మనమే పరీక్షంచుకుంద్ధము (2కొరింధీ 13:5).
(రాజాయనిా గురించి కొనిా విషయాలు ధ్యయనించండి మతుయి 16:28, లూకా 22:30, 23:42, యోహాను 18:36, ఫిలిప్ 2:10, హెబ్రి1:8, ప్రకటన 11:15;
17:14).
4⃣ *ఙ్ఞాపకము చేసుకో* :
వీరందరూ యేస్త కరుణించుమని లు అని కేకలు వేసి ప్రారిధంచి జవాబ్బ పందిన వారే!
*శ్రమలో ప్రారిధంచగ జవాబిచుెదేవుడు ఈయన.*
శ్రమలలో మనం మొఱ్ెపెటిటనచో నిజముగ మొఱ్ెపెటిటనచో ఆయన మన ప్రారధన వింటాడు.
(కీరున 145:18,19; నిరగ 3:7; యోబ్బ 34:28; కీరున 4:3; 18:6, 34:17; సామెతలు 15:29; మీకా 7:7; జక 10:6).
భకుులు ఎందరో ఇటిట ప్రారధన విఙ్ఞాపనలు చేసినట్లటగ పరిశుదద గ్రంధ్ంలో మనం చూడగలం.
మన దీన ప్రారధనలు వినడనికి మన ప్రభువు అనీా వేళలలోను సిదదంగా వుంటాడు. ఆయన సమీపముగ వుండగానే వేడుకోవాలి. అలా వేడుకుంటే ఆయన
మనకు దొరుకుతాడు (యెషయా 55:6). వారు వేడుకొనక మునుపే ఆయన ఉతురమిసాునన్నాడు (యెషయా 65:24). ఈ రెండవ దొంగ సిలువలో
వ్రేలాడుతున్నాడు. ఉదయం 9గం. ప్రాంతంలో సిలువేసారు. ఎండలో భయంకర వేదన. ఆ ఎండకు నోరు ఎండిపోయి వుండవచుె. న్నలుక అంగటిలో
అంట్లకొని వుండవచుె. శ్రమలవలన నోరు ఇగరిపోయి వుండవచుె. అటిట భయంకరమైన వేళులలో ఈ దీనప్రారధన ప్రతిధ్వనించింది *యేస్త... ఙ్ఞాపకముంచుకో
అంట్లన్నాడు.*
� ఇది ఎంతో గొపప ప్రారధన. ఇతను సిలువ మీదనే పరలోకానికి సిదదపరచబడడడు. అతడు భవిషయతుును చూసుున్నాడు. యేసు రాజాయనిా అనగ ఆయన
మహమ రాజాయనిా ఇపుపడే సిలువ మీదనే చూసుున్నాడు. యేసు చ్చంతనే సిలువలో వ్రేలాడుతూ ఆయన సహవాసానిా అనుభవించినట్లట, ఆతీతో నింపబడినట్లట
రాకడ ఘటాటనిా చూసుున్నాడు. ఎంతో ఆశతో ఈ ప్రారధన విఙ్ఞాపన వినిపిసుున్నాడు.
మనలను అటిట నమీకమును, విశావసమును కలిగ వినయవిధేయతలతో ప్రారిధంచినచో దేవుని కృపాను సహాయమును వాగాధనమును పందెదము
ప్రారిధంచుము.
సిలువలో యేసుతో పాట్ల వ్రేలాడిన దొంగలలో ఒకడైన కుడివైపు దొంగ ఈ భయంకర సమయంలో కొనిా అమూలయమైన మాటలు పలికాడు. వాటిని గైకుంటే
మనకు ఏడు మాటలుగా గోచరమగుచునావి. అవి ఏవనగా...
ప్రియులారా! ఈ అమూలయమైన, సంపూరణమైన మాటలు తనకు రక్షణ భాగయమును అనుగ్రహంచ్చను. *సిలువపై యేసు మాటాుడిన ఏడు మాటలు సరవమానవాళి
పాపక్షమాపణకై ఉదేదశించినవి* కాగ,
�కుడివైపు దొంగ సిలువలో పలికిన ఏడు మాటలు (యేసు ద్ధవరా) తనకు రక్షణ భాగయమును అనుగ్రహంచ్చను. ఈ సతయమును గ్రహంచుము మరియు
గమనించుము.
*నీకు ప్రభువిచిెన సందేశమును, సమయమును సదివనియోగము చేసుకొనుము ప్రభుని ఆశ్రయించుము. ...✍*
*“....అందుకాయన వానితో నేడు నీవు న్నతోకూడ పరదైసులో ఉందువని నీతో నిశెయముగా చ్చపుపచున్నాననెను.”*
లూకా 23:43
♻ *యేసు జవాబ్బ* :
1⃣ *నేడు* -
*నేడు* అనే మాట చాలా ప్రాముఖయమైన మాట. యేసు ఈ పాపియైన దొంగ ఆక్రందన విన్నాడు. అతని విఙ్ఞాపనకు చ్చవియెగాగడు. అతని ప్రారధనకు వెంటనే
జవాబ్బ ఇచాెడు. ఆ వరుసలోనే “నేడు” అనే మాట వాడబడింది
� ఇది దేవుని మాటలోని నమీకతావనిా, సతాయనిా బయలుపరుసుుంది మన దేవుడు బ్రమపరచేవాడు కాదు. ఆయన నమీదగన వాడు. అబదదమాడువాడుకాదు.
(1కొరింధీ 1:9; సంఖాయ 23:19).
�రక్షణ క్రయ నేడే మానవ హృదయంలో జరగాలి అని బోధించిన దేవుడు ఆరోజే (నేడే / TODAY IS THE DAY OF SALVATION) సిలువపైనునా
దొంగను రక్షంచ్చను.
ప్రియులారా!
�మన పితరులు ప్రభువు మాటను విని నిరుక్షయం చేసారు.
� దేవునికి కోపం పుటిటంచారు.
*కనుక మనము మన హృదయాలను కఠిపరచుకొనకుండగనేడే ఆ ప్రియుని సవరమునకులోబడి ఆయనను అంగీకరించవలసియున్నాము*
(హెబ్రి 3:8).
�గనుక పాపము వలన కలుగు భ్రమవలన మనలో ఎవరును కఠిన పరచబడకుందునట్లు నేడు అను సమయముండగానే... మనకునా ధ్ృఢ విశావసమును
అంతకంతకు బలపరచుకుంటూ ఆయనలో పాలివారమైయుండలి (హెబ్రి 3:13-15).
రేపుకాదు ప్రియులారా!
*“రేపు అను మాటకు రూపులేదు”* అంటారు.
� ఎందుకంటే గతించిపోయిన (రేపు) దినము మనలో ఎనాటికిని రాదు గనక. దేవుని వాకయం. ఇదిగో ఇపుపడే మికిులి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే
రక్షణ దినము అని బోధిసుుంది (2కొరింధీ 6:2).
�మరణము చ్చందిన పిదప రక్షణలేదు. తీరుప మాత్రం వుంది. రక్షణ వయకిుగతమైనది (SALVATION IS PERSONAL AND INDIVIDUAL).
�ఈ తరుణము చేజారిపోతే మరొక తరుణం రాదు గనుక సిలువలో దొంగ తనకునా సమయానిా సదివనియోగం చేసుకున్నాడు. వచిెన అవకాశానిా
వినియోగంచుకున్నాడు. మనుష్ఠయలు ఒకుసారే మృతిపందురని ఆ తరువాత తీరుప జరుగునని గమనించుము (హెబ్రి 9:27).
ప్రియులారా! యేసు దొంగతో “నేడే” పరదైసులో వుంటావు అని వాగాధనం చేసాడు. యేసయయ మనకు నిరంతర యాజకుడు (హెబ్రి 5:6). ఈ యాజక
ధ్రాీనిా బటిట ప్రభువు ఇటిట వాగాధనం చేసుున్నాడు. మన కొరకు తండ్రి కుడిపారశమున వుండి ప్రారిధసుున్నాడు.
*నేరసుధలలో ఒకడైన ఈ దొంగ ఆ నేరములో నుండి ప్రతేయకించబడడడు*
(2కొరింధీ 6:18).
ప్రియచదువరీ!
*నీవును జీవితంలో యేసును కలిగ ఆయనను నేడే అంగీకరించవలసియున్నావు అని గ్రహంచుము.*
2⃣ *నీవు* -
�ఈ మాట రక్షణ వయకిుగతమైనదనియు అది పందిన వారికే చ్చందునని, ఇది ప్రతివయకిులో జరగాలని దేవుని ఉదేదశం (Salvation is Personal).
*ఎవరు రక్షణ పందితే వారే ఈ రక్షణానంద్ధనిా పందగలరు.*
� అందులో వునా ఆతీీయ దీవెనలు కూడ పందుకొందురు.
*క్రైసువ కుట్లంబములో జనిీసేు రక్షణ ద్ధనంతట అదిరాదు. నీలో నూతన క్రయ జరగాలి. నీ హృదయంలో యేసు జనిీంచుట ద్ధవరా ఈ పరివరున కలుగును.*
� పుట్లటకతో ప్రతీవాడు పాపియే అని గమనించాలి. అబ్రాహాము మా తండ్రి అని యూదులు అనుకున్నారు. కాని వారికి అబ్రహామును బటిట పరలోకం
దొరకలేదు. పుటిటకతోనే మానవుడు పాపి. పాపములోనే పుటాటడు (కీరున 51:5). గనుక నూతన జనీ అవసరం (యోహాను 3:3).
*ఇది వయకిుగతమైనది. ఎవరి పాపములు క్షమించబడితే వారే రక్షంచబడుదురు.*
� కనుక రక్షణ గంపులో కలిగనను, అది వయకిుగతమైనదై వుండలి.
*అందుకే యేసయయ ఈ దొంగతో నీవు అని వయకిుగతమైన క్రయను గూరిె మాటాుడుతున్నాడు. ఇతనిలో కలిగన రక్షణ నిశెయమైనది. విశవసించిన వెంటనే రక్షణ
జరుగుతుంది. అందుకే యేసయయ నేడే అని చ్చపెపను* (అపో. 16:30-31)
3⃣ *న్నతో కూడ*-
పైన్న వివరించిన ఆతీీయ అనుభవముల ద్ధవరా ఆయనతో కూడ వునాందు వలన మనకు సంరక్షణ, బద్రత లేక క్షేమకరమైన సిధతి కలిగయుందుము.
*ఇలా ఎవరైతే ఆయనతో కూడ వుంటారో వారు ఆయనతో కలసి విందులో పాలుపందుదురు*
(ప్రకటన 3:20).
�విందు ఆయన సహవాసమును లేక ప్రభువుతో కూడ జీవించు జీవిత విధ్యన్ననిా తలియజేయుచునాది.
దూతలు పరిశుదుదడు, పరిశుదుదడు, పరిశుదుదడు అని మానక రాత్రంబగళ్ళు (ఆయన సనిాధిలో వుండి ఆయన సహవాసమును పందుకుంటూ) గాన
ప్రతిగానములు చేయుచునావి. ఇది ఆయనతో కూడ వుండుటను తలియ చేయుచునాది (యెషయా 6:3; ప్రకటన 4:8; 5:12-14). ఇది కూడ దేవుని
సహవాసానిా మరియు ఆతీీయ కాపుదలను చూచిసుుంది. అంత మాత్రమే కాదు వారు రాత్రంబగలు ఆయనతో కూడ ఆయన సనిాధిలో వుండి ఆయన
ఆలయములో ప్రభుని సేవించువారైయున్నారు. ఆయన తానే తన గుడరము వారి మీద కపుపను (ప్రకటన 7:15). ఆది అపోసులులు యేసుతో కూడ వునావారు
అని గురిుంచబడిరి (అపో. 4:13). అలానే మన పూరివకులైన హనోకు, నోవహులు దేవునితో నడచిరి (అది 5:22; 6:9). వీరు దేవునితో కూడ సహవాసము
చేసిరి.
కనుక
*ఆయనతో ఆయన సహవాసములో జీవించుట ద్ధవరా*
� నీ జీవితంలో దేవుని ఉదేదశమును,
�ఆయన చితుమును గురెురిగ ఆయన కొరకు జీవించుము.
� నీ పిలుపును నీ ఏరాపట్లను గురెురుగుము. నినుా పిలిచిన పిలుపును చూడుము.
�ఈ పరుగు రంగములో ఓపికతో బహుమానము పందునట్లుగ పరుగెతిు బహుమానము పందుము (1పేతురు 3:9; 1కొరింధీ1:26; ఫిలి 3:13,14;
1కొరింధీ9:24; 2తిమోతీ4:8).
4⃣ *పరదైసులో వుందువు*
� రక్షంచబడిన వారు చేరుకొనే సధలమని, యేసు ప్రభువు వలననే పరదైసు ప్రవేశం ప్రాపిుంచును
�పరదైసు అనే పదం “పారశీక” భాష్క పదమనియు;
� పరదైసు అనగ ఓ అందమైన పూలతోటని, ఉద్ధయనవనమని ద్ధనిలో ఎవరూ ప్రవేశించకుండ తను ఇషటపడు వారిని మాత్రమే ప్రవేశింపజేయు సధలమని
అంటారు.
�ఇది ఊరధవలోకమున ఒక భాగమనియు, క్రీసుు రకుంలో కడగబడి, క్రీసుు రెండవ రాకడ వరకు వీరుండు సధలము పరదైసు అని అంటారు. పరదైసు
పరలోకములో ఒక భాగమని, యేసు ఆరోహణమైనపుపడు చ్చరను చ్చరగా పట్లటకొని పోయి మనుష్ఠయలకు ఈవులు అనుగ్రహంచ్చనని, ఆరోహణమాయెను అనగా
ఆయన భూమి క్రంద భాగమునకు దిగెనని, దిగనవాడు తానే సమసుమును నింపునట్లు ఆకాశమండలము లనిాటికంటే మరి పైకి ఆరోహణమైన
వాడునైయున్నాడు అని (ఎఫెస్ట 4:8-10).
కాబటిట యిపుపడు క్రీసుు యేసునందునా వారికి ఏ శిక్ష్యవిధియు లేదు (రోమా 8:1). ఉదయకాలంలో శ్రమలో, సిలువపై వునా ఈ దొంగ యేసును ప్రారిధంచిన
తోడనే పరదైసులో ప్రవేశించ్చను. ఇంతవరకు నరకపాత్రుడు. కాని ఇపుపడు పరలోక వాసియాయెను.
యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరేరుగరు గనుక వీరిని క్షమించు అని చేసిన ప్రారధన ఫలితానిా యేసయయ సిలువలోని కుడివైపు దొంగ మారుమనసుు
పందుట ద్ధవరా చూసుున్నాడు. “నీవు న్నతోకూడ పరదైసులో వుందువు” అనేమాట ద్ధవరా పరలోకములో దొరుకు దివాయనంద్ధనిా ఆయనే
తలియజేయుచున్నాడు.
సహోదరుడ! సహోదరీ! *సిలువను ఆశ్రయించినచో, సిలువ మ్రానుపై వేలాడిన పరమ రక్షకుడైన యేసును చేరినచో అంతా సంతోషమే.*
� ఎందుకంటే యేసు సమసు దురీాతి నుండి మనలను పరిత్రులుగా చేయు శకిు గలవాడు గనుక (1పేతురు 1:9). అందుకే ఈ దొంగకు సంతోషం మరియు
పరదైసును దొరికెను.
*ముగంపు* -
� ఇది మూడవ మాట. యేసు సిలువ చ్చంత ఆయన తలిుయైన మరియ, కోుపా భారాయయైన మరియ, మగదలేనే మరియ, తలిు మరియ సహోదరి
నిలిచివున్నారు.
*తలిు యేసు పెదవుల ద్ధవరా వసుునా ప్రతీమాటను ఆమె ఎంతో భారముతో, వేదనతో, శ్రద్ధదభకుులతో వింట్లంది.*
� ఈమె సిలువకు సమీపముగ వునాందున యేసు అనుభవించుచునా ఆ భయంకర యాతన ఈమె చూస్తునే వుంది.
*యేసు పాద్ధలలో దిగగొటిటన ఆ స్తది మేకు ఆ తలిు హృదయంలో దిగబడినట్లునాది.*
*ఆయన వీపును చీరిన కొరడదెబాలు ఆమె హృదయానిా చీలిెనట్లునావి.*
*లోక రక్షకుడైన యేసును ఈమె భూమి మీదకు తచిెనపుపడు పడిన ప్రసవవేదన కన్నా ఈ వేదన ఎకుువనే గమనించాలి.*
� ఇటిట సిధతిలో ఆమె హృదయవేదన వరణన్నతీతము. తలిుగ ఆమెకు యేసు మీద నునా ప్రేమ తరుగనిది.
�యేసయయకు శ్రమలు అనుభవించటం క్రొతేుమీ కాదు. *అలానే తలిుయైన మరియకు కూడ శ్రమలు, వేదనలు తలియనివి కావు.*
� గాబ్రియేలు దూత దరశనములో కనబడి ఆమెతో మాటాుడిన దినము మొదలుకొని ఎనోా శ్రమలు ఆమె అనుభవించింది. *పెళిుకాక ముందే ఈమె తలిు
అయితయంది. ఈ దీనసిధతిని ఈ లోకంలో ఎవరు గ్రహంచగలరు. ఆమె ఎంత మనోవేదన పందివుండినద్య మనకు తలియదు.*
� ఈమె దైవ చితాునికి లోబడిన విధ్యన్ననిా చూసేు ఒళ్ళు జలదరించి పోతుంది. అందుకు మరియ *“ఇదిగో ప్రభువు ద్ధసురాలను; నీమాట చొపుపన న్నకు
జరుగునుగాక” అనెను. అంతట దూత ఆమె యొదద నుండి వెళ్లును*
(లూకా 1:38).
�ఈ విధేయత ఎంత గొపపద్య గమనించుము.
*ఆ సమయంలో దేవుని మాట నిరరధకం కాదు అనే సతాయనిా ఈమె ఎరిగ దేవుని మాటకు లోబడింది. ఇంతలో యేసేపు మరియ గరువతి అని ఎరిగ ఈమెను
రహసయముగా విడిచివేయాలని ఆలోచించటం కూడ ఈమెను గుండె కోత కలిగంచి వుంట్లంది.*
� ఇలా పెండిు కాకుండ గరువతులైన వారిపటు ఇరుగు పరుగు వారి మాటలు ఎంత భయంకరమో మనకు తలుసు. ఇవనీా తనలో తాను దిగమింగు కొని
దైవ చితు నెరవేరుె కొరకు కనిపెటిటంది. *లోకుల మాటలు భరించలేకనో బంధుతవముతోనో గాని మరియ ఎలిజబెతుు దగగరకెళిు ఇంచుమించు మూడు నెలలు
గడిపింది.*
� సరే యేసు జనిీంచనే జనిీంచాడు, ఇంతలో హేరోదు పసిబాలుని చంపటానికి ప్రయతాం,
*నెలల పిలువాడిని తీసుకొని సుదీరఘ ప్రమాణం, దేశంకాని దేశంలో సంవతురాల తరబడి వుండవలసిరావటం. ఇలా వేదన అంటే మరియకేమి క్రొతు కాదు.*
�పాపుల రక్షకుడైన యేసుకు దైవ సంకలపము ప్రకారము జనీనిచిెన తలిు హృదయంలో ఖడగమును గూరిెన ప్రవచనం ఇది.
*ఒకుసారిగా ఖడగం హృదయములోకి దూసుకొని పోతే ఒకుసారిగా మరణం చ్చందవచుె. కానీ ఈమె పందుచునా వేదన చిత్రవధ్తో కూడుకునాది. ఈ వేదన
ప్రాణం తియయదు. నెమీదిగా వుండ నియయదు. ఈమె సిలువ చ్చంతనే వుంది. సిలువ మీద కుమారుడైన యేసు అనుభవించుచునా వేదన, చుటూట వునావారు
చేసుునా అపహాసయం ఈమెకు గుండె కోట కలిగసుున్నాయి. కడుపు తరుకు పోతుంది. ఇలుంటి కడుపుకోత ఎవరు భరించగలరు.*
� తపపటడుగులు వేసుకుంటూ నడుసుునా బాలయేసును ఎంత అలురు ముదుదగా ఆమె పెంచినద్య ఒకుసారి తల పోసుకుంటూ
*ఆ చిన్నారి పాద్ధలు ఇపుపడు భయంకర కొయయకు ఎలా స్తదిమేకులతో బిగంచబడినవో,*
*తాను అనురాగముతో తనివితీరా ముద్ధదడిన ఆ చిన్నారి చేతులు ఎంత కరుసంగా ఆ సిలువ మ్రానుకు దిగగొటటబడినవో,*
*తండ్రియైన యోసేపు పనిలో వునాపుపడు తండ్రికి చినా చినా పనులలో సహాయం చేసి, అలసిపోయి చ్చమటలు కారుెకుంటూ తన దగగరకు వసేు ఎంతగానో
మురిసిపోయి తన పైబటటతో ఆ చ్చమట బిందులు తుడిచి ఆనందించినద్య కాని ఇపుపడు ఆ ప్రభుని ముఖము నిండుగా రకుధ్యరలు ప్రవహంచి చ్చమటతో
మిళితమై ఆరిపోయిన రకుధ్యరలతో బెరడు కటిటనట్లునా ఆయన ముఖారవిందమును చూచి ఆ తలిు హృదయం ఎంత శోకంతో నిండిపోయింద్య
గమనించుము.*
*యేసయయ దేవునితో సమానముగా వుండుట విడిచి పెటటకూడని భాగయమని ఎంచుకొని లేదు గాని తనను తాను రికుునిగా చేసికొని మన కొరకు భూమి మీదకు
దిగ వచాెడు*
(ఫిలి 2:6-9).
�అలాంటి పరలోకమునకును భూమికిని మధ్యలో యేసయయ వ్రేలాడుచునాడు. ఇవనీా సిలువకు దగగరగా వుండి చూసుునా మరియ ప్రవచన్నలను నెమరు
వేసుకొని వుంట్లంది.
*ప్రవచన్నలను ధ్యయనించండి.*
(i). దూత లోపలికి వచిె ఆమెను చూచి దయాప్రాపుురాలా నీకు శుభము. ప్రభువు నీకు తోడైయున్నాడు. (లూకా 2:28) భయపడకు దేవుని వలన కృప
పందితివి, నీకు పుటటబోయె కుమారుడు గొపపవాడై సరోవనాతుని కుమారుడనబడును. ద్ధవీదు సింహాసన మియయబడును. అతని రాజయము అంతము లేనిదై
యుండునని చ్చపెపను (లూకా 2:30,32,33).
(ii). తూరుప దేశపు ఙ్ఞానులు కూడ ఈయన యూదుల రాజని ఆరాధించి కానుకలిచిె వెళిురి (మతుయి 2:2; 10:11).
(iii). నీతిమంతుడును, భకిుపరుడైన సుమెయోను – నీవు అనయజనులకు వెలుగైయున్నావు. ఇశ్రయేలీయులు అనేకులు పడుటకు లేచుటకు గురుతు (లూకా
2:34,35) అన్నాడు.
(v). బాపిుసీమిచుె యోహాను న్నకంటే గొపపవాడు న్న వెనుక వసుున్నాడు. అతని చ్చపుపలు మోయుటకైనను నేను పాత్రుడను కాననెను (మతుయి 3:11).
(vi). మటటలాదివరము రోజున ప్రజలంతా జనసమూహమంతా హోసన్నా జయము, జయము అని సుుతి గాన్నలు ఆలపించిన్నరు (మతుయి 21:9).
యేసేపు (వృదిధ)తో ప్రధ్యనం, గబ్రియేలు దూత (దేవుని బలము) సందేశం, పరిశుద్ధధతీని శకిుతో గరుధ్యరణం, ఎలిజబెత్ (దైవ ప్రమాణం) దగగరకు ప్రయాణం,
బేతేుహేముకు నజరేతు నుండి గమనం, తదుపరి లేఖన్నల ప్రకారం యేసు జననం, పరలోక సైనయ సమూహపు సుుతిగానం, గొర్రెల కాపారుల సందరశనం,
తూరుప దేశపు ఙ్ఞానులు అరపణ గీతం, శిశువుతో యెరూషలేముకు తిరిగ ప్రయాణం, సుమెయోను (ఆదరణ) ప్రవచనం, అనా ప్రారధన్న పరురాలుతో పరిచయం,
హేరోదు విధించిన ఖడగ శాసనం, యేసు బాలుడుగా పెరిగన విధ్యనం, ఇలా ఎనోా సంగతులు మరియ హృదయంలో మెదులాడుతూనే వున్నాయి. *ఎనోా
ఆపూరవ అనుభవాలు ఈమె హృదయపు లోతులలో ముసురు కుంట్లంటే గుండె భారంతో నిండిపోయింది. భరుతో ఈ వేదన పంచుకొంద్ధమంటే భరు లేడు
మరణించాడు. విధ్వగా, సిలువ చ్చంత నిలిచివుంది. ఇక కుమారుడైన యేసు చనిపోతే ఈమె అన్నధ్గ ఉండవలసినదే.*
�ఆయన రొట్టటలు పంచగా తినావారుగాని, ఆయన సవసధపరచగా శుదుదలైన వారుగాని, ఆయనను గృహములో చేరుెకుని దీవించబడిన వారు గాని ఎవరూ ఆ
సిలువ దగగరగా లేరు.
*గుండెలు పిండే ఈ ఘోర దృశాయం చూచి ఆమె సృహతపిప నెలకూలలేదు. గుండె దిటవు చేసుకొని ఆమె అకుడనే సిలువకు దగగరనే నిలచివుంది.*
� సిలువను ద్ధనిపై నునా తన ప్రియకుమారుని, ఆ సిలువకు బిగంచిన ఆయన చేతులను, కాళును ఆరిపోయిన ఆయన పెద్ధలను, రకుపు తేరులైన ఆయన
శరీరం ఎండకు, గాలికి ఆరిపోగా ఆ విద్ధరకమైన ముఖవరెసును
*లేత మొకువలె పెరిగనను సొగసైనను, సురూపమైన లేనివాడుగ, తృణీకరించబడిన*
(యెషయా 53:2)
�ఆయనను చూస్తు దుుఃఖానిా తనలోనే దిగమింగు కుంటూ ఆ దయామయుని దీనతావనికి మురిసిపోతునే ఆమె దుుఃఖానిా ఆపుకుంట్లంది. కాని లోలోపల
విలసిసుుంది.
� సిలువ చుటూట అపహాసకులు, హంసకులు, దూషకులు ఇలా ఎందరో వున్నారు. వీరంతా వీరి హృదయ సిధతిని బటిట ప్రభుని గేలిచేస్తు హేళనచేస్తునే
వున్నారు.
*వీరి ప్రవరున, మాట, వీరి ఆలోచన విధ్యనం మానవులుగా లేదు మృగాలాువున్నారు.*
� ఆయనకు ఆదరణ కలిగే మాటలు పలుకువారే లేరకుడ. ఆయన మానవుడుగా శ్రమలు అనుభవించుచున్నాడు. ఈయన శత్రువుల చేతికి అపపగంచబడెను.
జన సంద్యహము అలురిమూకలా ప్రభువును అనేక విధ్ములుగా దూషంచుచుండగ ఆయన చ్చంతనే
*ఓ చినా గుంపు (4 స్త్రీలు + యోహాను) నిశశబదముగ లోలోపల వేదనచ్చందుచు నిలచివునాది.*
� ఈ చినా గుంపు యేసును ఎకుువగా ప్రేమించినవారు. అయితే వీరు ముందు సిలువను దూరము నుండి వెంబడించారు (మారుు 15:40).
*కాని నెమీదిగా ఇపుపడు సిలువ చ్చంత, దగగరగా వున్నారు.*
� ద్ధద్ధపుగా మూడున్నారా (3 ½) సం.లు ఆయనతో సేవలో పాలు పందిన శిష్ఠయడు యోహాను ఆయన సిలువ దగగరగా వుండి ఆయన పందుచునా
మహావేదన చూసుున్నడు గాని మిగలిన శిష్ఠయలు ఒకురు కూడ లేరకుడ.
�వాకయమును లోతుగా చూచినటుయిన స్త్రీలు ఎవరూ ప్రభువును నిందించినట్లుగాని, క్రీసుు విరోధులతో ఏకీభవించి ఆయనను అపహసించినట్లుగాని మనకు
కనపడదు.
*కాని ఇదదరు పనికతులు మాత్రము పేతురును నిందించిరి.*
(i). స్త్రీలు ఎంతో భకిు శ్రదదలతో ప్రభువుకు ఉపచారము చేసిరి (లూకా 8:3).
(ii). పిలాతు భారయ కూడ యేసును నీతిమంతుడు అని సంబోధించి, ఆయన సిరోధషతవమును గూరిె తన భరును హెచెరించినది (మతుయి 27:19).
(iii). ఇంకొక స్త్రీ ఆయన మరణమును గురుు చేస్తు ఆయనను అచెజటామాంసి అతురుతో అభషేకించినది (యోహాను 12:3-7).
(iv). స్త్రీలు సిలువకు సమీపముగా వున్నారు. ప్రభువు వేదనను కళ్యురా దగగరగా వుండి చూసుున్నారు (యోహాను 19:25).
(v). ఎందరో స్త్రీలు యేసును గూరిె రొముీకొట్లటకుంటూ ఆయనను వెంబడించిరి (లూకా 23:27).
(vi). సమాధి యొదదకు స్త్రీలు చేరి పునరుతాధనుడైన యేసును చూచుటకుగాను ముందుగా వెళిురి (మతుయి 28:1).
(viii). మానవుని యొకు పతనములో కూడ స్త్రీ తన పాత్రతాను నిరవరిుంచింది (అది 3:4).
(ix). *పైన చ్చపిపన అనేక విషయములలో స్త్రీ తన పాత్ర నిరవరిుంచినది గాని; సిలువకు సమీపముగా వునాను యేసయయ అవమానకరమైన క్రూరమైన
మరణములో మాత్రము స్త్రీలు పాలుపందలేదు.*
ప్రియులారా! నేటి మన సంఘాలలో, ఇజీజవ సభలలో, ప్రతేయక కూడికలలో, గృహ కూడికలలో కూడ స్త్రీలు భాగము పురుష్ఠల కనా ఎకుువగానే వుంట్లంది. ఒక
వేళ సంఘసాధపనలో పురుష్ఠలు ముందునా వాటిని ఆతీీయమైన వాటిగా అలంకరించి నడిపించుటకు కావలసిన ఆతీీయ తోటాపట్లలో స్త్రీలు ప్రముఖ పాత్ర
పోషంచుచున్నారు.
*సిలువ చ్చంతనునా చినా మందను (గుంపును) చూచి ఆయన ఎంతగ బలపరచబడడడో, ఆదరించబడడడో వివరింపలేని అదుుతమైన విషయము.*
సిలువ చుటూట కూడివునా వారంతా ఏదేద్య మాటాుడుచు, యేసును నిందిస్తు, దూషస్తు ఆ ప్రాంతమంతా ఎంతో గోలగ వునాది.
*ఇంతలో యేసయయ తడరిపోయిన పెదవులు కదిలాయి. ఆయన ఏమిమాటాుడుచున్నాడో అని అందరు ఆసకిుతో చూచివుండవచుె. తలిుయైన మరియ కూడ
ఎంతో ఆశతో చూచి వుంట్లంది. ఆయన తన తలిుని చూచి. అమాీ! ఇదిగో నీ కుమారుడు అన్నాడు.*
� భయంకర సిలువ భరిస్తు కూడ యేసయయ ఇతరులను గూరేె ఎకుువగా ఆలోచించాడు.
�ఆయన పలికిన *“7”*
�మాటలలో 3 మాటలు ఇతరుల కొరకే వారి శ్రేయసుు కొరకే మాటాుడడు.
� *మొదటిది* తనను క్రూరంగా చిత్రవధ్కు గురిచేసి, సిలువ వేసిన జన్నంగము యొకు రక్ష కోసం తండ్రికి విఙ్ఞాపన చేసాడు.
� *రెండవది* సిలువపై చనిపోతునా దొంగ ప్రారిధంచగా వానికి పరదైసును గూరిెన వాగాధనం చేసాడు.
�యోహాను సువారులో ప్రసావించిన కాన్న వివాహములో *“అమాీ”* అనే పదము కూడ ఇంగీుష్ఠలో WOMAN అనే తరుజమా చేయబడింది (యోహాను 2:4).
*దీనిని బటిట తరుజమా తపుప అని చ్చపపడం కాదుకాని దీనిలో ద్ధగవునా భావానిా మనం గ్రహంచాలి.*
�పైన ఉదహరించిన విధ్ముగా మరియను తలిుగా ప్రభువు గౌరవించినను, *ఆతీీయముగా ఆమెను స్త్రీ గానే చూచ్చను.*
� మరియకూడ యేసును ప్రభువుగాను, రక్షకునిగాను, దేవుని గాను అంగీకరించ్చను.
1⃣ *“అమాీ”* :
ప్రియులారా! భాష ఏదైన భావము ఒకుటే. ఏ పెద్ధలు ఈ పద్ధనిా ఉచెరించిన, ఎవరి పెద్ధల మీద ఈ మాట కదిలిన వారి వారి గుండెలోు,
హృదయాంతరంగాలలో మెదిలేది మాత్రం అమేీ.
*“అమీ”* అనురాగానికి, ఆపాయయతకు మరో పేరు. నీకు జనీనిచిెన న్నటి నుండి ఎనోా విధ్యలుగా *“అమీ”* నీ జీవితంలో ఆమె భాధ్యతను నెరవేరుెతూనే
వుంది. అమీ తన భాదయతను ఏన్నడు విసీరించదు.
(ii). నీవు కలత చ్చంది కనీారు కారిెతే నినుా ఎతుుకొని, గుండెల కదుదకొని నినుా నిదురింపజేసేది అమీ.
(iii). నినుా ఊయలలో పరుండ జేసి, ద్ధనిని వూపి నీవు కాళ్ళు చేతులు అట్ల ఇట్ల ఆడిస్తు ఆడుకుంటూ వుంటే నినుా చూచి పరవసించిపోయి తన
సంతోష్కనిా నీతో పంచుకొనటానికి నినుా ముద్ధదడేది అమేీ.
(iv). నీవు ఆకలితో వునాపుపడు నీవు భోజనము చేయటానికి మారాం చేసుుంటే తనకే ఆకలేసుునాంతగా నినుా లాలాంచి, కధ్లు చ్చపిప నీకు గోరు ముదదలు
తినిపించేది అమేీ!
(v) నీవు అన్నరోగయముతో పడివునాపుపడు నినుా కంటికి రెపపలా చూస్తు నీకు సమయాను కూలముగా పరిచరయ చేసేది అమేీ.
(vii). నీవు విసరిజంచిన మలమూత్రాదులను శుభ్రము చేసి నినుా ఆరోగయముగా వుంచేది అమేీ.
(x). నినుా ఒంటరిగా విడువక అనీా వేళులలోను నినుా కనిపెటిట నీ అవసరములనీా తీరుెచూ చూచుకొనేది అమేీ!
*ఇలా అమీ మమతాను రాగాలను గూరిె వ్రాసుకుంటూ పోతే ఎనోా విషయాలు మనం వ్రాసుకోవచుె.*
� కాని ప్రియులారా! తలిు సాధన్ననిా మరువకూడదు. తలిు తనయుల బాంధ్వయం చాలా గొపపది. అమీ లేనిలోట్ల ఎవరూ తీరెలేరు.
�గృహములో ఎవరు చనిపోయిన సరుధకోగల మేమోగాని తలిు చనిపోతే ఆలోట్ల తీరనిది పూడెలేనిది. *ఒకాయన అంటాడు “దేవుడు ప్రతీయింటోును ఒక
దూతను ఉంచక ఒక అమీను ఉంచాడని,*
ఇది చూసేు నిజమే అనిపిసుుంది.
*అమీలేని గృహము చీకటిమయం. గనుక అమీ చూపిన ప్రేమకు ప్రతిసపందించక పోతే ఆ కుమారుడు కుమారుడే కాదు. ఆ తలిు ప్రేమకు సంతృపిు ఉండదు.*
� యేసయయ లోకరక్షకుడు, సరవమానవాళి పాపపరిహారకుడు. అయితే యేసయయ తన తలిుకి కూడ రక్షకుడు మరియు సంరక్షకుడైయున్నాడు.
*ఆయన తన తలిుని మరువలేదు. తన భాధ్యతతో కూడ యేసయయ పరిపూరుణడు*
(మతుయి 5:48).
�ఆయన తన కునా భాంధ్వాయనిా మరువలేదు, విడువలేదు. తన భాదయతను విడువలేదు. దగగరే వుండి రోధిసుునా తలిువైపు యేసయయ చూచి ఆమెకు ఒక
ఏరాపట్ల చేసినట్లు చ్చపపతున్నాడు. *(యోసేపు మరణించినందున యోహానుకు యేసయయ తనతలిుని చూసుకొనే బాధ్యతను అపపగంచినట్లు గమనింపుము)*.
� మరియను గూరిెన ప్రవచనం మనం చూసేు స్త్రీలలో నీవు ఆశీరవదించబడిన ద్ధనవు నీ గరుఫలమును ఆశీరవదించబడును. అనీా తరముల వారు నినుా
ధ్నుయరాలందరు (లూకా 1:49). అని ఎలిజబెతు చ్చపపటం జరిగంది. కాని ఇకుడ ఈమె జీవితము విష్కదకరమాయెను. సిలువకు సమీపములో వునా తలిు
తనను ఏ విధ్ముగ (బాలయము నుంచి అందరి తలుులు లాగే) నవమాసాలు మోసి, ఎంతో వేదన సహంచి, వరిణంచ నలవికాని విషపుజావల లాంటి లోకుల
మాటలు, దూషకుల దూషణ వాకుులు సహంచ లేని హృదయ వేదనతో నిండివునా తలిు మనోభావాలు ఎరిగన తనయుడు ఆమెను చూసాడు.
� గతానిా తలపోసుకుంటూ శోకంతో నిండిన వదనంతో, సిలువ ఎదుట దీనముగా, విష్కద శిలపంలాగ నిలబడి వుండగ
(యోహాను 19:26). *మరియను చూసాడు. ఆ చూపులో చ్చపప లేనంత కరుణ*
(మతుయి 9:37; 14:14).
*ఆ చూపులో ప్రేమ*
(మారుు 10:21),
*అనురాగం, ఆపాయయత, జాలి వున్నాయి. సిలువపై నుండి కుమారుని మాటల కొరకు ఎదురుచూసుునా తలిు ముఖంలో ఆనందం వికసించింది.*
� భరును కోలోపయింది గనుక ఆమె భాధ్యత తన కుమారుని మీదనే వునాది. ఇక కొనిా ఘడియలలో కుమారుడు కూడ సిలువపై మరణించబోవు చున్నాడు.
ఇక ఈమెకు దికుు ఎవరు? ఆదరించువారెవరు? ఈమెకు ఇక ఎవరు అండగ నిలబడగలరు? ఆమె హృదయంలో ఇలా ఒకద్ధని మీద ఒకటి ప్రశాలు
మెదులుతూనే వుండవచుె.
*వీరిదదరు కలిసి మాటాుడుకునా సందరాులు కేవలం మూడేమూడు మనకు పరిశుదద గ్రంధ్ములో కనబడతాయి*
(యోహాను 2:4; లూకా 2:48-50); యోహాను 19:26). *కాని ఇకుడ అమీ మౌనమే ప్రతిసపందనగా వునాది.*
� కుమారుని మధురమైన సవరానిా వినా తలిు మానవ ఙ్ఞాన్ననికి అందనంత ఆనంద్ధనిా చవిచూసి వుండవచుె. అదే తలిు ప్రేమ.
ప్రియులారా! ఒకటి గమనించండి. మనము ఈ లోకములో చినా బిడడలుగా వునాపుపడు మనలను తలిు దండ్రులు అలాురు ముదుదగా, ఎంతో ప్రేమతో పెంచగా
�మనం పెదదవాళుమయాయము.
� అయితే కొందరు ప్రయోజకులుగాను దేవుని యందు భయభకుులు గలవారుగాను ఎదిగ ఫలించుచున్నారు
(యెషయా 1:2; కీరున 92:12)
� మరి కొందరు దేవుని వాకయమును గ్రహంచ లేని వారుగాను తిరుగుబాట్ల ద్ధరులుగాను ఎదుగుచున్నారు (యెషయా 1:2).
*ఎవరైన తలిుదండ్రులు పటు వారి భాదయత మరువకూడదు.*
� ఇపుపడు మనలను ముదుదగా పెంచిన తలిదండ్రులు వృదుదలయాయరు. *వీరికి చినా పిలుల మనసుతవము వసుుంది.*
� మనము ఇపుపడు వారిని ప్రేమగా చూసుకోవాలి.
�చినా పిలులుగా వారిని ఎంచి పెంచవలసియున్నాము.
� దేవుని వాగాధనములతో కూడిన మొదటి ఆఙ్ా – నీవు దీరాఘయుసీంతుడవగునట్లు నీ తండ్రిని, నీ తలిుని సన్నీనించుము (నిరగ 20:12).
� పిలులారా ప్రభువునందు మీ తలిుదండ్రులకు విధేయులైయుండిడి. ఇది ధ్రీమే. నీకు మేలుకలుగునట్లు నీ తలిు సన్నానింపుము. ఇది వాగాధనముతో కూడిన
మొదటి ఆఙ్ా (ఎఫెసి 6:1-3).
ప్రియులారా!
*ఈ ఆఙ్ాను, ప్రభువు నియమించిన ధ్రీమని ఎరుగుము.*
� ఈ ధ్రీమును యేసయయ సిలువలో వుండి కూడ తన భాదయతగా ఎరిగ తలిు క్షేమానిా కోరి ఈ మాట మాటాుడుచున్నాడు.
*తలిు దండ్రులను గౌరవించడం ధ్రీశాస్త్ర బోధ్యైయునాది.*
� ఆయన ధ్రీశాస్త్రమును నెరవేరుెవాడుగా ఈ లోకానికి వచ్చెను.
*ఇది యేసయయ చూపిన మాదిరి.*
� ఈ వాగాధనములో మేలు ద్ధగవునాది. ఎంతో భయంకర శ్రమలో వుండి యేసయయ తన భాదయతను గురిుంచాడు.
*కాని మనలో ఎందరో ఈ విషయానిా విసీరించుచున్నారు.*
� వారు కలిగవునాది కొంచ్చమే అయినను ఎంతో గరావనిా సంపాదించుకొనుము. రాకడ గురుులలో *“తలిుదండ్రులకు అవిధేయులు”* అనే గురుు ఒకటి
(2తిమోతీ 3:2).
�కనుక అవిధేయులుగా వుండక (రోమా 1:28-31) *యేసయయ బోధ్లను ఆయన చూపిన మాదిరిని కలిగ జీవించుము.*
చ్చమటోడిె, కషటంచి పోషంచిన తలిుదండ్రులను దూషంచేవారు, దేవషంచేవారు, దూరపరేెవారు ఎందరో వున్నారు. వీరిని విధులలోనికి ఈడిె వేసేవారువున్నారు.
వీరందరు రాకడ గురుులలో ఒకరిగా వుండియున్నారు.
ప్రియులారా! యేసయయ ఇంచుమించు 30 సం.రాలు తలిుదండ్రుల దగగర పెరిగాడు. ఈయన దైవ సందేశానిా మరువరాదు. అందుకే స్త్రలోమోను సామెతలలో
అంటాడు – *నినుా కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తలిు ముదిమియందు ఆమెను నిరుక్షయము చేయకుము*
(సామెతలు 23:22).
*నీ తలిుదండ్రులను నీవు సంతోషపెటటవలెను. నినుా కనిన తలిుని ఆనందపరచుము* (సామెతలు 23:24,25).
ప్రియులారా! తలిుదండ్రులను దూషంచక వారిని ప్రేమించవలెను. దేవషంచువారిని దేవుడు శిక్షంచును. కనుక తలిుదండ్రులకు విధేయులై జీవించుటయు
వృద్ధదపయములో వారిని ఆడుకొనుటయు మన కరువయమును మరియు మన భాదయతయునైయునాది.
*తన తండ్రినైనను, తలిునైనను దేవషంచువారి దీపము కారు చీకటిలో ఆరిపోవును*
(సామెతలు 20:20).
వీరు తుదవరకు జీవించరు మధ్యలోనే తమ ప్రాణమును పోగొట్లటకొందురు. కనుక మీ దీపము (ప్రాణము) ఆరిపోకుండగ వుండు నిమితుము దేవుని వాకయమును
గమనించుము. *దీరాఘయుష్ఠగల వానివై జీవించుము. తండ్రిని అపహసించి తలిు మాట విననలుని వాని కనుాలు లోయకాకులు పీకును పక్షరాజు పిలులు ద్ధని
తినును*
(సామెతలు 30:17)
*తమ తండ్రిని శపించుచూ తలిుని దీవించని తరము కలదు*
(సామెతలు 30:11).
ప్రియులారా! ఒకిుంత హృదయ పూరవకముగ ఈ మాటలు ధ్యయనించండి. భయంకర పరిసిధతులు మీకు రాకుండగ జీవించుడి. యేసు సిలువలో చూపిన
మాదిరిని చూపించండి. నీ తలిు దండ్రుల పటు నీ బాధ్యతను గురెురుగుము. తద్ధవరా దొరుకు ఆతీీయ మేలులనిా సంపాదించుకొనుము. నిజానికి మీ తలిు
దండ్రులను ప్రేమించండని, వారిని బాగుగా భాదయతతలో చూడండి అని చ్చపపడమే సిగుగచేట్ల. ఇలాంటి వారినుదేదశించి యేసయయ (మారుు 7:11,12)
వచన్నలలో ఓ భయంకరమైన సతాయనిా చ్చపాపడు. ఇది ఎంత భయంకరమో గమనించండి. *ఎవడైన తన సవకీయులను విశేషముగా తన యింటివారిని
సంరక్షంచకపోయిన ఎడల వాడు విశావస తాయగము చేసిన వాడై అవిశావసికనా చ్చడడవాడై యుండును*
(1 తిమోతీ 5:8).
విశావసులైన (పిలులారా) వారలారా! ఈ సతాయనిా గమనించండి. జాగ్రతుగా జీవించండి.
ఇకకొనిా ఘడియలలో యేసు మరణించబోవుచున్నాడు. పరమునకు వెళ్ళు సమయం ఆసనామయియంది. తండ్రి యింటిలో వునా నివాసములు తన ప్రియుల
కొరకు సిదదం చేసి మరలా వసాును అని ముందుగానే తన శిష్ఠయలకు బోధించాడు (యోహాను 14:1-3). ఈ మాటలు యేసయయ హృదిలో మెదిలాడుచునావి.
ఆయన ష్ఠడియవచిెనది.
*కనుక ఇక తలిు అన్నధ్గా వుండ కూడదని ఆయన ఆలోచన. తన తలిు బాలయము నుండి ఎనోా శ్రమలకోరిె లేఖన నెరవేరుపలో తన భాగమును ఆమె ఏవిధ్ముగ
నెరవేరుెనో అట్లలనే యేసు కూడ లేఖన సారమును ఎరిగ తన బాధ్యతను నిరవరిుంచుచున్నాడు.*
� ఈమె యేసును పెంచే సమయంలో ఎనిా శ్రమలు పందినద్య అనీా ఎరిగన యేసు ఈ ఏరాపట్ల చేసి తన కృతఙ్ాతను చూపుచున్నాడని గురిుంచుము.
మరియ యేసు మరణం తరువాత తన సిధతి ఏమిటో ఆలోచించుకోక ముందే యేసు ఈ విషయానిా ఆలోచించటం ఎంతో శ్రేషుమైన ఏరాపట్ల. మరియ
పందిన అవమానములు దూషణలు, ఎదురొునె గడుడ పరిసిధతులు, పసిబాలునితో మైళుకొలది ప్రయాణం చేయటం, హేరోదు క్రూరతవపు ఏరాపటు నుండి
తపిపంచబడటం ఇలా ఎనోా విధ్యలుగ ఆమె పందిన శ్రమలనిాటిలో దేవుడు తోడుగా వుండి (లూకా 1:28) ఆయన వాగాధనమును నెరవేరుెకొని యున్నాడు.
*ఇపుపడు యేసయయ తన తలిుని గూరిె ఆలోచన కలిగనవాడై ఆమెను యోహానుకు అపపగంచుచున్నాడు.*
� ఈ ఏరాపట్ల దైవ ఏరాపట్లగా జరిగెను. మరియ యేసయయ తలిుగా ప్రేమించాడు. తలిు ఋణమును ఈ విధ్ముగ కృతఙ్ాతతో తీరుెకొనుచున్నాడు.
కనుక ప్రియులారా!
*మీరును మీ తలిుదండ్రుల పటు కృతఙ్ాతా భావము గలవారై వారిని ప్రేమించి వారికి ఏ కొదువలేకుండగ మీ బాధ్యతను ఎరిగ జీవించవలసి యున్నారు. అని
గురుుంచుకొనుము. ప్రభువు మిముీ దీవించుగాక ! ఆమేన్.*
మన అవసరములనిాయు ఆయనే చూచుకొనును. *ఇసాుకు తన తండ్రిని – న్న తండ్రీ... కట్టటలును, నిపుపను ఉనావి గాని దహనబలికి గొర్రెపిలు ఏదని అడుగగా
"దేవుడే చూసుకొనుననెను". అందుకే ఆ సధలానికి “యెహోవా యీరే” అని పేరు పెట్టటను* (అది 22:7,8;13).
ప్రియులారా!
�మనకు ఏది అవసరమో మన దేవునికి తలుసు.
� ఆయనే మనకు అనీా అనుగ్రహంచును.
�ఆయనే అనీా ఏరపరచును.
*సిలువ మీద వ్రేలాడుచునా యేసు హృదయాలు ఎరిగనవాడు, పరిశోధించువాడు గనుక ఆయన తలిుకి ఏది అవసరమో అది అనుగ్రహంచ్చను.*
� అంత వేదనలోను కూడ ఆయన మనలను మరువ లేదు. “స్త్రీ తన గరుమున పుటిటన బిడడను కరుణించకుండ మరచున్న? నేను నినుా మరువను (యెషయా
49:15).
కనుక *యేసు ఈ ఆతీీయ బాధ్యతను ఎరిగ తాను మికిులిగా ప్రేమించిన శిష్ఠయనికి (యోహానుకు తన తలిుని అపపగంచుచున్నాడు.*
యేసు అనీా ఎరిగనవాడు. ఆయన ప్రేమించినవాడు ఆయన రొముీన ఆనుకునావాడు యోహాను (యోహాను 21:20)
*సిలువ మ్రానుపై యేసయయను బంధించగానే శిష్ఠయలు అందరు ఆయనను విడిచి పారిపోయారు. కానీ యోహాను సిలువ చ్చంతనే యేసుకు దగగరగా వున్నాడు*
(యోహాను 19:26,27).
ఆ రోజు క్రైసువుల పరిసిధతి చాలా భయంకరముగా నునాది. చలిమంట కాచుకొనుచునా వారితో *పేతురు* చలి కాచుకొను చుండగా అకుడునావారు పేతురు
దగగరకు వచిె – నిజమే నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నినుా వటిట సాక్ష్యయమిచుెచునాదని అతనితో చ్చపిపరి.
*ఆ మనుష్ఠయని నేనెరుగనని పేతురు బంకెను*
(మతుయి 26:73,74).
�దీనిని బటిట పరిసిధతి గమనించుము.
*అటిట శ్రమలలో కూడ యోహాను ధైరయముగ యేసును వెంబడించ్చను. సిలువకు దగగరే నిలబడెను. యోహాను తన ప్రాణమును లెకుచేయక అకుడనే వుండి
ప్రభువు పందుచునా సిలువ వేదనను చూచుచున్నాడు.*
♻ *యోహాను ధ్నుయడు*
గెతుమనే తోటలో ప్రారిధంచుచునాపుడే ప్రభువు వీరి నిజసిధతిని గురిుంచాడు. రానునా భయంకర శ్రమలను గూరిె ముందుగానే బోధించాడు. ననుా గూరిె
మీరంతా అభయంతర పడతారు అనికూడ యేసయయ చ్చపాపడు. పేతురు నేను నీతో చనిపోవటానికైన్న సిదధమే అన్నాడు కాని యేసయయ మాటే నిజమయియంది.
ఆతీ సిదదమేగాని శరీరం బలహీనం అని ఆయనకు తలుసు (మతుయి 26:31; 26:35; యోహాను 18:19,20).
యేసు ఈ సిలువ భారానిా ఒంటరిగా మోయటం దేవుని చితుం గనుక, అతని న్నలుగ గొట్లటటకు యోహోవాకు ఇషటమాయెను
(యెషయా 53:10).
*పాపానిా అసహయంచుకొనే దేవుడు పాపభారానిా యేసు మీద వుంచి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొఱ్ఱెపిలుగ యేసును ఎంచి ఒంటరిగానే
సిలువమీద వుండునట్లుగ ఏరాపట్ల చేసెను* (యోహాను 1:29).
*యోహాను యేసు సాధన్ననిా తీసుకున్నాడు.*
ప్రియులారా!
*మీ వయకిుగత జీవితాలలో యేసు సాధనమును నీవు తీసుకోవటానికి సిదదంగావున్నారా? పరీక్షంచుకో నీ కుట్లంబములో, సంఘములో, సువారుసేవలో, ఇంకా
పరిచరయలో ఆయా సాధన్నలలో నీ పాత్ర ఏమిటి?*
(iii). ఇశ్రయేలీయులను ఐగుపుు ద్ధసయములో నుండి విడిపించటానికి, కాన్ననుకు, నడిపించటానికి *“మోషే, అహారోనులు”* న్నయకులయాయరు.
ఈ మూడవ మాటలోని ఆతీీయ భావానిా గ్రహంచినటుయిన ఎంతో లోతైన విషయము తలియజేయబడుచునాది. ఇందులో ముఖయముగా
1⃣ తలిు,
2⃣యోహాను,
3⃣ఇలుు మనకు కనబడుచునావి.
1⃣ *తలిు* :-
�ఆతీీయ భావానిా చూసేు *మన తలిు అనగ విశావసులకు తలిు క్రైసువ సంఘమే.*
� మనము ఆ తలిు బిడడలం. బిడడల పోషణ, సంరక్షణ, బాధ్యత, పరిచరయ అనీా
*ఆ సంఘానివే (తలిువే).*
� వాకయమనే పాలతో పెంచింది తలేు.
�విశావస అనుభవములోనికి నడిపింది, కొనసాగంపజేసేది కూడ తలేు.
*మన తలిు పైనునా యెరుషలేము అని పౌలు గలతీ సంఘానకి వ్రాసుున్నాడు*
(1పేతురు 2:1-3; హెబ్రి 5:12; గలతి 4:26).
యెరూషలేము అనగ శాంతి సమాధ్యనమలు నివసించునది. ఇది సమాధ్యనపురము. క్రీసుు సవరకుములో కడుగబడి, శ్రేషటమైన సంఘముగ వాకయమనే ఉదక
సాానంతో శుదీదకరించి పవిత్ర పరచబడిన సంఘం ఈ తలేు లేక స్త్రీయే. స్త్రీ సంఘానికి స్తచన ఈ సంఘము కొరకే ఆదరణకరును పంపుతాననా యేసయయ
వాగాధనము (యోహాను 14:26) చేసింది.
2⃣ *యోహాను*
3⃣ *ఇలుు*
కనుక యోహాను తన తలిుని అపపటి నుండి తన యింట చేరుెకొనెను (యోహాను 19:27).
� *ఇకుడ యిలుు అనగ మన గమయసాధనము.*
అదే పరలోకము ఈ ప్రవచన నెరవేరుప కొరకే వీరందరు మేడగదిలో ఒకు మనసుుతో ప్రారిధంచిన్నరు. వీరిలో మరియ యోహాను లుండిరి
(ఆపో. 1:14).
ప్రియులారా! ఇకుడ ఓ ఆతీీయ సతాయనిా గమనించుద్ధము. మన పూరివకుడైన అబ్రాహాము యింటి యొదద నుండి బయలుదేరిన ఇసాుకు, తన తలిు దండ్రుల
యింటి నుండి బయలు దేరిన రిబాు వీరిదదరు పలములో కలుసుకున్నారు. (అది 24:63-67).
అట్లలనే
*పెండిు కుమారుడైన యేసు, తన సవరకుముతో కడగబడి, కొనబడి, సిదదపరచబడిన సంఘమును మధ్యయకాశములో కలుసుకొని తదుపరి గుడరములోనికి అనగ
పరలోక రాజయ నివాసములోనికి అనగ నూతన యెరూషలేములోనికి పోవును. ఇదే ఇలుు.*
ఆయింటిలో నివసించుదము గాక!
ముగంపు :- యేసు సిలువలో వ్రేలాడుతూ కూడ తన బాధ్యతను గురెురిగ లేఖన నెరవేరుె కొరకు సిలువ చ్చంతనే వునా తలిుని, తన ప్రియతమ శిష్ఠయడైన
యోహానును చూచి అమీ! ఇదిగో నీ కుమారుడు అని మరియతోను, ఇదిగో నీ తలిు అని యోహానుతోను చ్చపెపను. ఈ సందరాునిా వివరించుకొనుటలో ఎనోా
సతయములు గమనించాము.
అమాీ! అని ఆయన పిలిచినను అమీ అనగ స్త్రీ అనే భావము సుపరించగా (స్త్రీ) తలిు సంఘానికి గురుుగాను. కృపావరము అనే భావము గల పేరునా యోహాను
పరిశుద్ధదతీకు గురుుగాను, ప్రభువైన యేసు క్రీసుు పైకెతుబడును గనుక భూమి మీద నునా సంఘమును పోషంచి సంరక్షంచుటకు అవసరమైన ఆదరణకరు
పరిశుద్ధదతుీడని, సంఘము ఆయన సంరక్షణలో (యేసు మహా మహమతో పెండిు కుమారుడు దిగవచుె పరయంతము). ఎదుగునట్లు నిరణయించి ఏరపరచ్చను.
కనుక ఈ ఆతీీయ అనుభవము నీలో జరుగునట్లు పరిశుద్ధదతుీడే నీలో కారయము చేయునుగాక!
ఆమేన్.
✳ *యేసు క్రీసుు శిలువ పై పలికిన ఏడు మాటలు* ✳
(పదమూడవ భాగము)
*ఎలోయి ఎలోయి లామా సబకాునీ అని బిగగరగా కేక వేసెను. ఆ మాటకు న్న దేవా, న్న దేవా, ననెాందుకు చ్చయియ విడచితివని అరధము*
(మారుు 15:33,34).
� దేవుడు చ్చయియ విడచినను ఆయనకు ఆశ్రయము దేవుడే అనే విషయానిా ఈ ప్రశాద్ధవరా యేసయయ వయకుపరచుచున్నాడు.
*ఈ ప్రశా ఎంతో విశావసానిా కనపరచుచునాది.*
ఆ సమయంలో యేసు మరణమగునంతగా న్న ప్రాణము బహు దుుఃఖములో మునిగ యునాది అన్నాడు (మతుయి 26:38).
మధ్యయహాము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చికటి కమెీను (మతుయి 27:45). ఇంచుమించు మూడు గంటలపుపడు యేసు బిగగరగా
కేక వేసెను. *ఆ మాటకు న్న దేవా, న్న దేవా ననెాందుకు చ్చయియ విడిచితివని అరధము*
(మతుయి 27:46).
�ఈ దుుఃఖము ఎందుకు?
� ఈ కేక ఎందుకు?
� ప్రకృతిలోనూ ఈ మారుప ఎందుకు?
�యేసయయను తన శిష్ఠయలందరు విడిచి వెళిుపోయారన్న?
�ఆయనను హంసించుచు, అపహసిసుునా ప్రజానికం చేసుునా చిత్రవధ్ను సహంచలేకన్న?
�మరణపు కోరలలో ఆయన కబళించబడబోతున్నాడన్న? *కాదు కానేకాదు. ఆయనకు బాలయం నుంచి శ్రమలు అనుభవించటం అలవాటే.*
� సేవ ప్రారంభములోనే అపవాది భయంకరముగా శోధించాడు. ఇదంతా ఆయనకు క్రొతేుమికాదు.
ఈ సందరుములో యెషయా ప్రవచన భాగాలు ఙ్ఞాపకం చేసుకుంటే మనమతని చూచి ఆపేక్షంచునట్లుగా ఆయన యందు సురూపము లేదు. అతడు
తృణీకరించబడిన వాడును ఆయెను మనష్ఠయల వలన విసరిజంచినవాడును వయసన్నక్రాంతుడు గాను వాయధి ననుభవించిన వాడుగాను మనుష్ఠయలు చూడనలుని
వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎనిాక చేయకపోతిమి
(యెషయా 53:3).
మన అందరి ద్యషమును అతని మీద మోపెను. అతడు దౌరజనయము నందెను (యెషయా 53:6)
�నిజానికి యేసయయ పరిశుదుదడు ఆయనలో ఏ పాపములేదు. ఆయన నీతిమంతుడు
(లూకా 1:35; యోహాను 8:46; 19:4).
అయితే *ఈ పరిశుదుదడు ఆయన మీద మోసబడిన ఈ భయంకర పాపమును* (యెషయా 1:29)
�ఙ్ఞాపకము చేసుకుంటూ ఒంటరి తనముతో బిగగరగా వేసిన కేక ఈ ఆక్రందన కేక (మతుయి 27:46; మారుు 15:34) న్న దేవా న్న దేవా ననెాందుకు
చ్చయియ విడిచితివి.
*కాని ఇపుపడు మాత్రం ఆయన ఈ ఒంటరి తన్ననిా భరించలేక బిగగరగా ఈ కేక వేసాడు.*
యేసయయ ఈ లోకములోనికి రక్షకుడుగా ఉదువించినపుపడు లోకానికి వెలుగు ప్రసాదించునట్లు చీకటిలోను మరణచాెయలలోను జీవించువారిని
వెలుగచుెనట్లు నక్షత్రం ఉదువించింది.
*కాని ఆయన మరణ సమయంలో లోకానికి చీకటి కమిీంది.*
అపుపడు ఆయన రక్షకుడుగా ఆనంద్ధనిా తచాెడు. వెలుగుగా ఉదువించాడు. *ఇపుపడు ఆ పాపపు శిక్షను అనుభవిసుు ఆ భారానిా మోయుచుండగ పాపముకు
సాదృశయమైన చీకటి లోకానిా కమిీంది.*
� ఆయనలో జీవముండెను. జీవము మనుష్ఠయలకు వెలుగైయుండెను. చీకటి ఆ వెలుగును గ్రహంపకునాది (యోహాను 1:4,5).
యేసు ఈ న్నలగవ మాట మాటాుడే సమయానికి దేశమంతట చీకటి కమిీంది. చీకటి ఆవరించింది. చీకటి కమీటానికి అది మధ్యరాత్ర కాదు అది
మిటటమధ్యయహాం. ఆ సమయంలో స్తరుెడు తన స్తరయరశిీని ప్రసరించవలసినది. ఇంత అకసాీతుుగ చీకటి ఎందుకు ఆవరించింది. ఎందుకు ఒకుసారిగా
వెలుగును చీకటి ఆక్రమించుకునాట్లట ఇలా జరిగంది? ఈ మారుప స్తరయ గ్రహణం వలన గాని ప్రకృతిలో ఏద్య తలియని మారుప వలన స్తరుయడుపై చీకటి
కమిీందనిగాని మనం చ్చపపలేము *నిజానికి చరిత్ర ప్రకారం అది పసాుపండగ జరుగుదిన్నలు గనుక స్తరయగ్రహణానికి అవకాశము లేదు.*
�ఈ చీకటి ఐగుపుులో మూడు దిన్నలు వునా చీకటిని పోలివునాది. (నిరగ 10:22). ఇలా సంభవించినపుపడు ఆ కలావరి కొండపై వునా వారంతా
ఆశెరయచకితులై భయకంపెతులై వుండవచుె.
(i). ప్రకృతిలో సంభవించిన ఈ మారుపకు సిలువ దగగరే వుండి ప్రభును దూషస్తు, అపహసిస్తు, అవమానపరుస్తు ప్రభును సవాలుచేస్తు ఉనావారంతా ఒకు
సారిగ విసుుపోయి వుండవచుె. ఏమీ ఈ చీకటిని. ఈ మారుప వారి ఙ్ఞాన్ననికి తలంపుకు అందలేదు. కాని పరిశుదద గ్రంధ్యనిా చూసేు ఎనోా విధ్యలైన చీకట్లలు
మనలను ఆవరించి వునావి. ఈ సంభావమును ఆతీీయముగా ధ్యనించినటుయిన నీతి స్తరుయని శ్రమలను ప్రకృతి స్తరుయడు చూచి సహంచలేక తన కాంతిని
ప్రసరించలేదని భావించాలి. ఎకుడ వెలుతురు (వెలుగు) లేద్య అకుడ చీకటి వుంట్లంది.
స్తరయప్రకాశములేక వాయకులపడుచు నేను సంచరించుచున్నాను (యోబ్బ 30:28). అంధ్కారములోనుండి వెలుగు కలుగుగాక అని పలికిన వాడు (2కొరింధీ
4:5,6), వెలుగు ప్రకాశింపజేసిన వాడు ఇపుపడు చీకటిలో వున్నాడు. అనగా చీకటి శకిు భూమిని ఆవరించియునాదని గమనించుము. వెలుగైయునా యేసు
ఇపుపడు చీకటిలో నునాట్లు ఎరుగుము. ఆకాశమందునావి. భూమి మీదునా సరవము ఆయనలోనే నిరిీంచబడి యునావి. ఈయనే సమసుమునకు
ఆధ్యరభూతుడు (కొలసి 1:16,17). మృతులను సజీవులనుగా చేయువాడు (రోమా 4:17). సముద్రము మీద నడిచినవాడు (మతుయి 14:25). నీటిని
ద్రాక్షరసముగ మారిెనవాడు (యోహాను 4:39) ఇంత శకిు, ప్రభావములు గలవాడు లోకంలో చీకటి ఆవరించి తన అధికారమును కనుపరచువేళ, మనందరి
పాపభారము ఆయన మీద మోపగ ఆయన పాపిసాధనములో పాపిగ నిలబడి సిలువలో వ్రేలాడుతుండగ పాపపు శిక్ష ఆయన అనుభవించుచుండగ *ఒకుసారిగా
తండ్రి ఎడబాట్ల, ఆ ఒంటరితనం సహంచలేక వేసిన గావు కేక ఈ కేక.*
(ii). *చీకటి* :-
చీకటిని గూరిె పరిశుద్ధదతుీడు ముందుగానే కీరున కరు ద్ధవరా ఈ విషయానిా (చీకటిని) ప్రవచించాడు. న్న ప్రియులను, సేాహతులను నీవు న్నకు దూరముగా
ఉంచియున్నావు. చీకటియే న్నకు బంధువరగమాయెను (కీరున 88:18). అలానే యోబ్బ చీకటిలో న్న పకు పరచుకొనుచున్నాను అన్నాడు (యోబ్బ 17:13).
చీకటియే న్నకు బంధు వరగమాయెను. ఎంతభయంకరమో చూడండి. ఈ అంశమును మరింతగా (లోతుగా) ధ్యయనం చేయగ మనుషయకుమారుడు
అనుభవించుచునా అన్నయయపు శిక్షను శ్రమ వేదనను ప్రకృతి స్తరుయడు చూచి సహంచలేక తన నిరసన తలియజేయుచునాట్లునాది. యేసుక్రీసుు
వెలుగైయుండెను ఆయనలో ఏద్యషము పాపము లేదు. కనుక *ఆయన మీద మోపిన పాపపు శిక్షకు గురుుగా ఈ చీకటి వునాదని గమనించుము.*
లేఖన భాగములు మనము చూచినపుపడు చీకటి అనేక సందరుములలో పాపమునకు పోలెబడియునాది. చీకటి అనగ పాపపు క్రయలు, దుష్కురయములు,
చ్చడడక్రయలు లేక దుష్ క్రయలకు సాదృశయము (యోహాను 3:19,20).
ప్రియులారా ఈ లోకములో రాత్రవేళులలో జరిగే నిరీజవ క్రయలు పాపపు క్రయలు ఎంత భయంకరమైనవో గమనించండి. దొంగలు, ద్యచుకొనువారు, అనైతిక
క్రయలు జరిగంచువారు చీకటిలో సంచరించి వారి క్రయలు యధేశెగా జరిగంతురు.
(iii). యేసు కలవరీ కొండయే చీకటి శకుుల ప్రభావమును ఓడించు సధలమని ఎరిగ అపవాదిని అకుడ నుంచే జయించ్చను. ఈ చీకటి వేళులో అపవాది
విజృంబించి చీకటి తీరుెను యేసుమీద మోపగా ఆయన పాపపు శిక్షను భరిసుున్నాడు. పాపమునకు ప్రభువుకు పతుులేదు గనుక (2కొరింధీ 6:14).
*వెలుగైయునా యేసు ఒకుసారిగా చీకటనే పాపుల శిక్షను సిలువపై మోయవలసిరాగా దేవుడు ఆ క్షణంలో పాపిసాధనములో నునా యేసు చ్చయియ విడిచ్చను.*
� అందుకే ఈ ఒంటరితనం భరించలేక ఒకుసారిగా బిగగరగా న్న దేవా, న్న దేవా ననెాందుకు చ్చయియ విడచితివి అని కేక వేసెను.
*నీ తలిుదండ్రులు, నీ సేాహతులు, నీ బంధువులు, నీ ఆపుులు ఎంత మంది నినుా విడిచిన్న ఆయన నినుా విడువడు. ఆ వాగాదనం నెరవేరుెటకు తన కుమారుని
చ్చయియ విడిచ్చను.*
�ననుా అధ్యయతిీకమంగా ఎంతో బలపరచిన అంశం. *పలికిన పలుకు చినాదే, కాని భావం చాలా లోతైనది.*
� ఆధ్యయతిీకంగా , ప్రారధన్న పూరవకముగా చదివి బలపడండి. మీ సేాహుతులకు Share చేయండి. వారు కూడ చదివి ఆశీరవదించ బడతారు.
ఇక ధ్యయన్నంశములోకి వెళ్ళు, *"నేను దపిపగొనుచున్నాను"*
� ఈ మాటను యెహను ఒకుడే వ్రాసెను. ఇంకా కొంచ్చము సేపటిలో చనిపోయే ముందు ప్రభువు ఈ మాట అన్నారు. *' I Thirst '* చినామాట గాని లోతైన
భావన గలది ఇందులో ఎంత విష్కదం కనిపిసుుంది!
భూమాయకాశములు సృజంచిన సృషట కరు కుమారుడు ఎండిన పెదవులతో ఉన్నాడు. మహమ గల ప్రభువునకే త్రాగేందుకు నీళ్ళు అవసరం వచాెయి. *"నేను
దపిపగొనుచున్నాను"* అని రోధిసుున్నాడు.
� ఎంతటి హృదయ విధ్యరకరమైన దృశయం. గుండెలిా పిండేసే మాట! *ఇలాంటి దృశాయనిా ఏ కలం కూడ వరిణంచలేదు.*
�ఆయనిచేె నీళ్ళు త్రాగతే ఎనాడునూ దపిపగొనమట. ద్ధహం వేసేు న్నదగగరకు వచిె మీ దపిపక తీరుెకొనండిని చ్చపిపన ప్రభువు వారే దపిపక గొనడమేమిటి?
� అంతటి శ్రమలు, నిందలు, బాధ్లు భరించిన ప్రభు ద్ధహానిా ఎందుకు భరించలేక పోయారు?
� ఏమిటా లేఖనము?
� *యేసు ప్రభువు వారు జనిీంచడనికి వందలాది సంవతురాల ముందే, అనేకమైన ప్రవచన్నలు ప్రవచింపబడడయి.*
� వాటిలో ఒకుటైననూ తపిపపోవడనికి వీలేుదు. ఆ ప్రవచన నేరవేరుపలో భాగముగా ఆయన దపిపగొన్నారు.
�అపపటికే, యేసుప్రభువువారు
ఆమండుట్టండలో యెరూషలేము వీధులలో భారమైన సిలువను మోసారు.
� ఒకవైపు శరీరంనుండి రకుం కారుతూనే వుంది.
*అటాుంటి పరిసిితులలో దపిపగొనడం అతయంత సహజము.*
�ఎందుకంటే?
సిలువ వేయబడినపుపడు ఆయన *'పరిపూరణ మైన మానవుడు'.*
అదే సమయంలో *'పరిపూరణమైన దేవుడు'.*
�ఎందుకంటే?
సిలువ వేయబడినపుపడు ఆయన *'పరిపూరణ మైన మానవుడు'.*
అదే సమయంలో *'పరిపూరణమైన దేవుడు'.*
*ఆయన మన మధ్య నివసించిన సమయములో తన మానవతావనిా గూరిె అనగా పాపరహతతావనిా గూరిె ఋజువు చేసాడు.*
దేవుడు దపిపగొనడు, దేవధూతలు కూడ దపిపగొనరు, ఆయన మహమలో ప్రవేశించిన తరువాత మనం కూడ దపిపగొనము.
*"వారికి ఇకమీదట ఆకలియైనను దహమైనను ఉండదు"* (ప్రక 7:16). అయితే ఇపుపడు ఆయన మానవుడు కాబటేట దపిపగొన్నాడు. *"కావున ప్రజల పాపములకు
పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధ్మైన కారయ ములలో కనికరమును నమీకమునుగల ప్రధ్యనయాజకుడగు నిమితుము, అనిావిషయములలో ఆయన
తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను "*
(హెబ్రీ 2:17). ఆయనకు దపిపక వేయవలసిన అవసరం లేదు. అయిన్న దపిపగొన్నాడు. ఎందుకు?
�అనంత కాలము మనకు ద్ధహము లేకుండ చ్చయయడనికి ప్రియరక్షకుడైన యేసు ప్రభువు వారు దపిపగొన్నారు.
*"వారికి ఇకమీదట ఆకలియైనను ద్ధహమైనను ఉండదు, స్తరుయని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన
మధ్యమందుండు గొఱ్ెపిలు వారికి కాపరియై, జీవజలముల బ్బగగలయొదదకు వారిని నడిపించును, దేవుడే వారి కనుాలనుండి ప్రతి బాషపబిందువును తుడిచి
వేయును."*
ప్రకటన 7:16,17
� ఆయన నీకోసం ఇంతచేసేు?
*దేనికోసం నీ దపిపక?*
�శరీరాశా?
�నేత్రాశా?
�జీవపుడంబమా?
� వీటికోసమేన్న నీ ప్రాకులాట?
*ఆతీ ఫలాలు ఫలించకుండ, శరీర కారయములనే నెరవేరుెకుంటూ నేటికినీ ఆయనకు ఆచేదు చిరకనే మరళ్య, మరళ్య త్రాగసాువా?*
�వదుద! ఒకుసారి చాలు.*
�ఆ బండ ఒకుసారే కొటటబడలి. అది చాలు. మోషే మరళ్య కొటాటడు. కన్ననులో అడుగు పెటటలేకపోయాడు.
�ఆయన ఆ చేదుచిరకను ఒకుసారి త్రాగతే చాలు. మనము మరళ్య త్రాగంచే ప్రయతాం చేసేు? ఆ పరమ కన్ననులో అడుగు పెటటలేము.
వదుద!
*శరీరకారాయలకు గతించిన కాలమే చాలు. ఆ దివయ ప్రేమను అరధం చేసుకో.*
*యెహోవా మందిరావరణములను చూడవలెనని న్న ప్రాణము ఎంతో ఆశపడుచునాది అది సొమీ సిలుుచునాది జీవముగల దేవుని దరిశంచుటకు న్న
హృదయమును న్న శరీరమును ఆనందముతో కేకలు వేయు చునావి.*
కీరునలు 84:2
అవును!
�మనమునూ నితయ జీవములోనికి చేరెగల, జీవముగల దేవుని కొరకు ఇటాుంటి తృషణను కలిగ యుండలి.
ఆరీతిగా మన జీవితాలను
సిదద పరచుకుంద్ధం!
నితయ రాజాయనికి వారసులవుద్ధం!
� అయితే ప్రియులారా... యేసు ప్రభు నీరసంగా, బాధ్తో చ్చపపలేదు. *బిగగరగా కేక వేస్తు విజయోతాుహముతో పలికెను.*
*"సమాపుమైనది"* అనే తలుగు మాటకు మూల బాషయైన గ్రీకు భాషలో *'ట్టట్టలెసాటయ్'* అని వాడరు. అనగా నెరవేరినది అని, ముగంచుట, సమాపుం అనే
అరాధలున్నాయి.
� *ఎలిజబెత్ రాణి* తన మరణపడకపై చివరి క్షణాలోు తన పనికతుతోఇటాు అందట. *అయోయ! నేను జీవిత చివరి క్షణాలోువున్నానే?న్నకునా ఒకే ఒకు జీవితం
అంతమై పోతుందే? జీవితానిాప్రేమించాను, ఉనాత శిఖరాలను అధిరో హంచాను. కాని ఆజీవితం అంతమై పోతుందనా తలంపే ననుా చ్చపపలేనంతగా
భాధిసుుంది అని చ్చపూునే, తన నోరు శాశవతంగామూత పడిందట.*
*మానవుని చేతిలోను, సాతాను చేతిలోనూ, దేవుని చేతిలోనూ హంసించబడి '"వయసన్నక్రాంతుడు'" అని సరైన పేరే పెటాటరు.*
యెషయా 52: 14
*"నినుా చూచి యే మనిషరూపముకంట్ట అతని ముఖ మును, నరరూపముకంట్ట అతని రూపమును చాల వికారమని "*
*"వారు కపాలమనబడిన సిలమునకు వచిెనపుపడు, ద్ధనిని కలవరి అనబడు చోట్లకు వచిెనపుపడు, అకుడ ఆయనను హంసింప చేసారు, అకుడ కుడి వైపున,
ఒకనిని ఎడమ వైపున ఒకనిని, ఆ నేరసుులను ఆయనతో కూడ సిలువ వేసిరి"*
(లూకా 23:33).
బైబిలు చ్చపుుంది:
*"నినుా చూచి (ఆయన ఆకారము)ఏ మనిష రూపము (చాలా వికారమని) కంటే అతని ముఖమును, (నరరూపము కంటే అతని రూపమును చాలా
వికారమని)చాలామంది ఎలాగు విసీయమొందిరో"* (యెషయా 52:14).
*యేసు వాసువంగా సిలువపై అనుభవించిన ద్ధనిని మనం సినిమాలో చూసే వానితో పోలిసేు అసలు లెకులోనికి రాదు.*
�అయినను ప్రవకుయైన యెషయా సేవకుని శ్రమను గూరిె అదే ముందుగా తలియ చేసాడు,
*"ఏ మనిష రూపము కంట్టను అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారము ఆయెను"* (యెషయా 52:14).
*ఇది మనలను సిలువ దగగరకు చేరుసుుంది. యేసు రకాునిా కారుస్తు, అకుడ సిలువ వేయబడడడు*
*మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమైజీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములనుమ్రానుమీద మోసి కొనెను. ఆయన
పందిన గాయములచేత మీరుసవసిత నందితిరి.*
1 పేతురు 2:24
*"అపపటినుండి తాను యెరూషలేమునకు వెళిుపెదదలచేతను ప్రధ్యన యాజకులచేతను శాసుులచేతను అనేక హంసలు పంది, చంపబడి, మూడవదినమున
లేచుట అగతయమని యేసు తన శిష్ఠయలకు తలియజేసెను"*
(మతు 16:21).
�అయన ఉదయం నుండి ఎనిా శ్రమలు పందేనో చ్చపపలేము. నిందలు, హంసలు, విమరశలు అనిా భరించ్చను.
*"త్రోవనునడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేద్ధ? యెహోవా తన ప్రచండకోప దినమున న్నకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి
ఎవరికైనను కలిగనద్య లేద్య మీరు నిద్ధనించి చూడుడి."*
(విలాప 1:12).
�అవును, భరించలేని శ్రమలు సమాపుమైనవి.
�ఏ పని నిమితుం పరలోక మహమను విడచి, ద్ధసుని రూపముధ్రించి భూలోకానికి వచాెడో? ఆ కారయము సమాపుమయియంది.
*"చేయుటకు నీవు న్నకిచిెన పని నేను సంపూరణముగా నెరవేరిె భూమి మీద నినుా మహమపరచితిని"*
(యెహను 5:36)
�అని తన మరణానికి ముందు చివరి రాత్ర ప్రారధనలో ఈ విధ్ముగా ప్రారిధంచాడు.
*" ఆయన తన తండ్రి చ్చపిపన పని నెరవేరాెడు.*
� మరి మనకు అపపగంపబడిన పని నమీకంగా చేసి భళ్య అని అనిపించుకోవడనికి ప్రయాసపడుద్ధం.
3⃣ *ధ్రీశాస్త్రం నెరవేరెబడింది.*
� ధ్రీశాస్త్ర విధిని నెరవేరిె, అది మనకు విధించే శిక్షను ఆయనభరించడం సమాపు మయియంది.
*ధ్రీశాస్త్రమునైనను ప్రవకుల వచనములనైనను కొటిటవేయవచిెతినని తలంచవదుద; నెరవేరుెటకే గాని కొటిట వేయుటకునేను రాలేదు.*
(మతుయి 5:17).
*"మరియు అపరాధ్ముల వలనను, శరీరమందు సునాతిపందక యుండుటవలనను, మీరు మృతులైయుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజాలవలన మనమీద
ఋణముగాను మనకు విరోధ్ముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొటిట, ద్ధనిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడడములేకుండ ద్ధనిని ఎతిు వేసి
మన అపరాధ్ములననిాటిని క్షమించి, ఆయనతో కూడ మిముీను జీవింపచేసెను;ఆయన ప్రధ్యనులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత
జయోతువముతో వారిని పటిట తచిె బాహాటముగా వేడుకకు కనుపరచ్చను."*
(కొలసు 2:13-15)
�చ్చయాయలిున బలిఅరపణ, ప్రాయశిెతుము సమాపుమయియంది.
5⃣ *సాతాను శకిుని సరవ న్నశనం చ్చయయడం సమాపుమయియంది.*
♻ *వాడు దేవునికీ మానవునికీ కూడ శత్రువైతే దేవుడు వాణిణ వెంటనే ఎందుకు న్నశనం చ్చయయడు?*
�ఈ ప్రశాకు పూరిు జవాబ్బను దేవుడు బైబిలోు ఇవవలేదు గాని కొనిా స్తచనలు మాత్రం లేకపోలేదు.
�తన ప్రజలను పరీక్షంచి శుదిధ చేసేందుకూ,
�వారి విశావసం నిజమైనదని నిరూపించేందుకూ,
� పాపం, అపనమీకం మారాగల వెంట వెళ్ళువారిని శిక్షంచేందుకూ దేవుడు వాడి చరయలను వాడుకుంటాడు.
*“ఆయనతోకూడ మిముీను జీవింపచేసెను; ఆయన ప్రధ్యనులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోతువముతో వారిని పటిట తచిె
బాహాటముగా వేడుకకు కనుపరచ్చను”* (కొలసిు. 2:15).
*“మీలో ఉనావాడు లోకములో ఉనావాని కంట్ట గొపపవాడు గనుక మీరు వారిని జయించియున్నారు”* (1 యోహాను 4:4).
�చివరికి యేసు గొల్గగతా కొండమీద సాతానుని జయించారు సాతాను ని నిరాయుధ్ ద్ధరుడిగా చేసి
*ఏదేను లో పోగొట్లటకునా రాజయం తిరిగ మానవుడికి ఇచాెరు..*
♻ *ప్రవచన్నలు నెరవేరెబడడయి.* ♻
*యేసు క్రీసుు సిలువ మరణం, పునరుతాదనము, ఆరోహణం గురించిన ప్రవచన్నలు మరియు వాటి యొకు నెరవేరుప.*
8 ) అరచేతితో కొటిట, ముఖమున ఉమిీవేయుట – యెషయా 50:6, మీకా 5:1 (మతుయి 26:67-68)
12 ) దొంగలతో పాట్ల సిలువ వేయుట – యెషయా 53:12 (లూకా 23:33, గలతీ 3:14)
17 ) వస్త్రములు పంచుకొనుట, అంగీ కొరకు చీట్లు వేయుట – కీరునలు 22:18 (యోహాను 19:23,24)
� ఈ ప్రవచన్నలనిా కూడ రెండు వేల సంవతురాల క్రతం మన ప్రభువైన యేసు క్రీసుులో నెరవేరాయి.
�దీనిని బటిట బైబిలు దైవ గ్రంధ్మని, యేసు క్రీసుు లోకరక్షకుడని అరిం చేసుకోవచుె.
*ఏల యనగా ప్రవచనము ఎపుపడును మనుష్ఠయని ఇచఛనుబటిట కలుగలేదు గాని మనుష్ఠయలు పరిశుద్ధధతీవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.*
(2పేతురు 1:21)
�మానవుడు రక్షణ విషయములో చేయవలసినది ఏమి లేదు. అంతా ప్రభు వారు సిలువలో చేశారు.
�కాబటిట నువువ చేయవలసినది ఒకుటే. *సిలువలో ఆయన చేసిన కారయం విశవసించుటే.*
� మరి ఆయనను సొంత రక్షకునిగా విశవసిసాువా? విశవసించి ఆయన ఇచేె రక్షణ ఉచితముగా పందుకొనుమని ప్రాధేయపడుతున్నాను.
వదుద!
*ఆయన రక్షణకారయమును సమాపుము చేసి, ఆరక్షణను ఉచితముగానే నీకుఅనుగ్రహంచాడు.*
� నిరుక్షయము చేసేు?
శిక్ష నుండితపిపంచుకోలేవు. కనీసం నేడైన్న ఆ రక్షణను నీవు స్టవకరించగలిగతే?
*ధ్నయత లోనికి ప్రవేశించగలవు.*
*దైవాశీశసులు!!!*
� *యేసు ప్రభువు వారు ఆయన రాజయ సువారును '"ఆతీ విషయమై దీనులైన వారు ధ్నుయలు"' అంటూ...* ప్రారంభంచి.
� ఈ లోకంలో సశరీరుడుగా చివరి మాటగా *'ఆతీను అపపగంచుకొను చున్నాను'.*
అంటూ ముగంచడం ద్ధవరా *ఆయన ఆతీకు ఇచిెన ప్రాధ్యనయత ఎంతో అరధమవుతుంది.*
*మనాయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆతీ ద్ధని దయచేసిన దేవుని యొదదకు మరల పోవును.*
ప్రసంగ 12:7
అయితే,
*మన శరీర అవయవములను దేవునికి సజీవయాగముగా సమరిపంచు కోవాలి.*
� మన శరీరమున దేవుని కోసం పరిశుదధముగా కాపాడుకోలేనపుపడు,
*ఎంత మాత్రమూ మన ఆతీను దేవునికి అపపగంచుకోలేము.*
*పరిశుదధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమరిపంచుకొనుడని దేవుని వాతులయమునుబటిట మిముీను
బతిమాలు కొనుచున్నాను.*
రోమా 12:1
అవును!
�యేసు ప్రభువు వారు తన శరీరానిా పరిశుదధముగా కాపాడుకోగలిగారు కాబటేట, తన ఆతీను తండ్రికి అపపగంచుకోగలిగారు.
*మనము కూడ దేవుని కోసం శ్రమపడుతూ, మన శరీరానిా పరిశుదధముగా కాపాడుకొంటూ మంచి ప్రవరున గలవారమై సృషట కరుయైన దేవునికి మన ఆతీలను
అపపగంచుకోవాలి.*
సముద్రం ఆకాశానిా అందుకోవాలని ఆశపడి తన అలలను ఉధ్ృతం చేసుుంది ద్ధని ప్రయతాం విఫలమైనపుపడు ఆ అల నేలను తాకుతుంది కొనిా
కిలోమీటరు జనజీవన ప్రదేశాలను తాకుతుంది, కొనిా లక్షలమందిని పటటన పెట్లటకుంది. ద్ధనికి జపాన్ దేశసుులు *"సున్నమి"*(TSUNAMI)అని పేరు పెటాటరు.
�కాని నిశబద తరంగంగా అదృషయ ప్రవాహంగా కొనిా వేళ సంవతురాల నుండి లక్షలమంది మానవులను ప్రతీ దినం హరించివేసుునా *"సంహారక సున్నమి"*
� అదే *"మరణం"*. ప్రతీ కుట్లంబం లోని విష్కద్ధనికీ, ఆవేదనలకు, ఆరున్నద్ధలకు, ఆహాకారాలకూ కారణం ఈ మరణమే.
�సంతోష్కనిా సరవన్నశనంచేసేది ఈ మరణమే.
�ఇది చాలా శకిువంతమైనది కూడ ఎంత శకిువంతమైనది అంటే.....
*ఈ భూమిమీద జననోతపతిు ఒకు క్షణం ఆగ పోత మరుక్షణం ఈ భూగ్రహానిా "సీశాన వాటిక" గా మారేెసెటంత ప్రమాదకరమైనది.*
� దేవుడు మానవునిా నిరాీణం చేసినపుడు నేలమంటితో శరీరానిా నిరిీంచి ద్ధనిలోనికి తన జీవవాయువును ఊద్ధడు నరుడు జీవాతీ ఆయెను,
*జీవాతీను సంధి విడదీసేు జీవం + ఆతీ*
� అంటే మానవుడు :- *శరీరం, జీవం మరియు ఆతీల కలయిక.*
*ప్రాణం పోయింది అంటే ఇంతకు ముందు శరీరం లో ఉంది ఇపుడు శరీరం ను వదలి పోయింది అని.*
�దీని విషయమై బైబిల్ చాలా సపషటంగా వివరించింది.
కీరున 90 : 10
*"మా ఆయుష్కులము డెబాది సంవతురములు అధిక బలమునా యెడల ఎనుబది సంవతురములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుుఃఖమే అది
తవరగా గతించును మేము ఎగరిపోదుము".*
ఈ వాకయ భాగంలో *" అది తవరగా గతించు పోవును, మేము ఎగరి పోదుము"*
ఈ మాటలో *"అది"* *"మేము"* అది ఏకవచనము, మేము బహువచనము
�అది గతించుపోవును అనగా శరీరం భూసాధపితం చేయబడిన తరువాత మటిట లో కలసిపోయి గతించిపోతుంది....
�మేము ఎగరిపోదుము అనగా ప్రాణం ఆతీలు ఎగరి పోవును, దేవుని చ్చంతకు చేరిపోవును.
� *అదే మరణం*
�ఒక రోజు ఖచిెతంగా నీ నుండి ప్రాణ ఆతీలు నినుా వదలి వెళిు పోతాయు
� లూకా 23: 49
ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
*నెళవరులందరు దూరముగా ఉన్నారు*
1⃣ మతుయి 27: 51
అపుపడు దేవాలయపు తర పైనుండి క్రంది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బదదలాయెను;
3⃣ మతుయి 27: 54
శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యునావారును, భూకంపమును జరిగన కారయములనిాటిని చూచి, మికిులి భయపడినిజముగా ఈయన
దేవుని కుమారుడని చ్చపుపకొనిరి.
▪లూకా 23: 47
*శతాధిపతి జరిగనది చూచిఈ మనుష్ఠయడు నిజముగా నీతిమంతుడై యుండెనని చ్చపిప దేవుని మహమపరచ్చను.*
4⃣ లూకా 23: 48
చూచుటకై కూడివచిెన ప్రజలందరు జరిగన కారయములు చూచి, రొముీ కొట్లటకొనుచు తిరిగ వెళిురి.
*ప్రియదైవజనమా సిలువలో యేసు పలికిన చివరిమాటకు సృషట అంతయు శోకసముద్రములో మునిగ విల విల లాడింది*
*ఆలోచించు, యేసుక్రీసుును శిక్షంచిన శతాధిపతి ప్రభువును మహమపరాెడు.సృషట అంత ప్రభువు మరణానీా ప్రచుర పరచి ప్రభువు కొరకు అదుుతములు
సృషటంచాయి*
� *మరి నీవు?*
� నీ కొరకే ప్రాణం పెటిట నీ పాపములనుండి విమోచించిన యేసుక్రీసుు కొరకు ఏమి చ్చయయగలవు?
*దేవుని సృషటలో ప్రధ్యనమైన వారు మానవులే అనగా నీవే సృషట ప్రభువును మహమపరెగా మనము దేవుని న్నమానికి అవమానము తచేెవారిగా ఉనామేమో*
ఎఫెస్ట 4: 22
*కావున మునుపటి ప్రవరున విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చ్చడిపోవు మీ ప్రాచీన సవభావమును వదలుకొని*
� యోబ్బ 13: 15
ఇదిగో ఆయన ననుా, చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్లటచున్నాను. ఆయన సనిాధిని న్న ప్రవరున న్నయయమని రుజువుపరతును.
*మనము కూడ దేవుని కోసం శ్రమపడుతూ, మన శరీరానిా పరిశుదధముగా కాపాడుకొంటూ మంచి ప్రవరున గలవారమై సృషట కరుయైన దేవునికి మన ఆతీలను
అపపగంచుకోవాలి.*
దేవుని చితుప్రకారము బాధ్పడువారు సత్ప్రవరున గలవారై, నమీకమైన సృషటకరుకు తమ ఆతీలను అపపగంచుకొనవలెను1 పేతురు 4:19
� పాపులమైన మనలను పరిశుదుధని చేయుటకే తన ప్రాణం బలిగా అరిపంచిన యేసుక్రీసుు కొరకు జీవిద్ధదం..ఆయన రక్షణ సువారును నలుదిశలా చాట్లద్ధం!!
"కాబటిట దేవుని చితుప్రకారము బాధ్పడువారు సత్ప్రవరున గలవారై, నమీకమైన సృషటకరుకు తమ ఆతీలను అపపగంచుకొనవలెను" (1 పేతురు 4:19).
" నేను ద్ధని మరల తీసికొనునట్లు న్న ప్రాణము పెట్లటచున్నాను; ఇందు వలననే న్న తండ్రి ననుా ప్రేమించుచున్నాడు. ఎవడును న్న ప్రాణము తీసికొనడు; న్న
అంతట నేనే ద్ధని పెట్లటచున్నాను; ద్ధని పెట్లటటకు న్నకు అధికారము కలదు, ద్ధని తిరిగ తీసికొనుటకును న్నకు అధికారము కలదు; న్న తండ్రివలన ఈ ఆజా
పందితిననెను"
(యెహను 10:17-18)
హెబ్రీయులకు 2: 15
జీవితకాలమంతయు మరణభయముచేత ద్ధసయమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రకుమాంసములలో పాలివాడయెను.
1కోరింథీయులకు 15: 55
ఓ మరణమా, నీ విజయమెకుడ? ఓ మరణమా, నీ ములెుకుడ?
ప్రియులారా... ఆయన మరణపు ముళ్ళు విరిచాడు. మరణ భయం తొలగంచుటకే ఆయన మరణములో పాలివాడయెను.
5⃣ *చివరి వరకు తండ్రి చితాునిా నెరవేరిెన తనయుడిగా తండ్రి చేతికి తన ఆతీను అపపగంచాడు.*
� అదే విధ్ముగా మనం కూడ తండ్రు చితాునిా నెరవేరేె బిడడలుగా ఉండలి.
*కొటేటవారికి తన వీపును అపపగంచాడు. సైనికులకు తన అపపగంచాడు. ఉమిీ వేసే వారికి తన ముఖము అపపగంచాడు.*
*ప్రియులారా... తండ్రీ చేతిలో మన ఆతీను పెటాటలి అంటే ముందు మనకు దేవునికి మధ్య సంబంధ్ం ఉండలిగా.*
యెహను 1:12 ప్రకారం, ఆయనను అంగీకరించి ఆయన కుమారునిగా, కుమారెుగా అధికారం సంపాదించాలి. అటిట కృప దేవుడు మనకు అనుగ్రహంచును
గాక!
*హలెులూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీసుు కృపయు, పరిశుద్ధధతీ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
� *మీకు పంపుతున్నా అను దిన ఆతీీయ సందేశాలు నేను మరియు కొంతమంది దైవజనులు కొనిా గంటలు శ్రమించి మీ ముందుకు తసుున్నాము.*
గనుక మీకు ఆశీరావదకరంగా ఉంటే మాకు తలపగలరు.
� *అను దిన ఆతీీయ సందేశాల కొరకు WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి*
��������
*WhatsApp* -
*8520848788*
*8309305240*
ప్రభుసేవలో....✍
మీ సహోదరుడు
*పాసటర్ పాల్ కిరణ్ ,*
తాడిపత్ర,
అనంతపురం జలాు. A.P
*ఆమెన్! ఆమెన్!!ఆమెన్!!!*