You are on page 1of 147

యుగ నీ రమయ

హైదరాబాదు _ 500 004


రచన

డాక్టర్‌ సి.వి. సుబ్బన్న శతావధాని

తలుగు విశ్వవిద్యాలయం
కశాఖభవన్‌, సెఫాబాదు
హె దరావాదు 500001
తతర *0ఉ ఏ 9 ల 6 17. 50020022
ఏ్‌2112726%201

ఇలుగు విశ్వవిద్యాలయం
హదరాణాదు - 500 004,

(వథమ మ్ముదణ ; 190

ప్రతులు ; 2000

వెల: రూ 18-00

అచరాలంకరణ ; శ్రీ శీలా వీరాజు

(ప్రతులకు వ్‌

తెలుగు విశ్వవిద్యాలయం
కళాభవనం, సైఫాబాద్‌,
హౌదరాబాదు = ఈ00 004

మ్గుదణ శ
పద్మావతీ ఆర్‌ (పింటక్స్‌
షాదగ్‌రూడ, హెధరాజాదము.క00 029,
పకాశక విజ్ఞప్తి
ఆపారమైన చర్చిత కలిగిన తెలుగువాతికి సుసంపన్నమైన సాహిత్మం
ఉంది, జాతి గర్వించదగిన ఈ సాహిత్యంలో పిళిష్టమైస ప్మకియ లెన్నో ఉన్నాయి,
అటువంటి వాటిలో 'ఆవధానం' అన్నది ఒక విలక్షణమైన సాహితీ (వకియ్య
ఐహుశః ఈ 'వ్యక్రియ సంస్కృతంలో వినొా= షరే (ప్రపంచ సెసాహిత్య శాఖలలో నూ
బేదేమో!
ఆవధాన విద్య అష్టావధానం, శతావధానం అనే పేర్టతో వ్యవహారంలో
ఉంది, ఇది (పఛానంగా కవ ధార, ధారణాశక్తి, సర్వంకషమైన పాండిత్యం,
సద్యః స్పురణ, లోకజ్ఞతనుబట్టి రక్తి కడుతుంది. క్రీ శ ల, 14వ శతాబ్ది
నుంచి తెలుగువేశంటో ఈ అవధాన విద్య (వచారంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆధునిక యుగంలో అవధానం అనగానే స్ఫురించేవారు తిరుపతి వేంకట


కవులు, నీరు ఈ ప్మకియను ఐపంళ (ప్రచారంలోకి. తీసుకొని వచ్చారు. జన
సామాన్యానికి సైతం మనోరంజకంగా ఉండేలా వీరు దీనిని నిర్వహించేవారు. అటు
వంటి విశిష్టమైన సాహితీ రూపం పూర్వాపరాలను, దానిలోని విశేషాంశాలను
నివరించే [గంథమే ఈ “ఆవధాన విద్య."
చమత్కారచారువైన ఏ తద్విద్యావిశిష్టకలను పాఠకలోకానికి అందించాలనే
ఆశయంతో తెలుగు విశ్వవిద్యాలయం ఈ “అవధాన విద్య (గ్రంథాన్ని వెలువ
రిస్తున్నది. ఇది సహ్బదయులకు విజ్ఞానంతోపాటు శసానందాన్ని కలిగిస్తుందని
ఆశిస్తున్నా
౦.

ఆవధొాన విద్యా విశేషాలను సమ్మగంగా, స్మపమాణంగా, సోదాహరణంగా


ఈ [గంథంలో రూపించిన డాక్టర్‌ సి, వి, సుబ్బన్న శతావధాని గారికి మా
ధన్యవాదాలు.

వ. ప్రకాశకులు 2౧”?
'హైదరాబాదు,:
తేది ::చే0ఎలిలి8 తెలుగు విశ్వవిదాస్ట్రయ?
ధన్వువాదము
'ఆవధాన విద్య నా అభిమాన (గంథము,
(గ్రంథ రచనకు ్రీశారము చుట్టుటకు ముందు, ఆచార్య తూమాటి దొణప్ప
గార్జికి నా సంకల్చము ,వాసితిసి, పదేండ్ల [కితము. వారు (వాసిన (వళ్యుత్తర

“ది చక్కటి విషయల, సమర్థత, సామ్మగి కల మీ వంటివారి చేతీలో


పడిలే స్నాంగ సుందరంగా మూూర్ర్‌ కట్టుతుందని నా భావన, విజయీ భవ
(సం) తూమాటి దొణప్ప. 289-1976,
వారి ఆశీర్వచనముతో. ప్పూర్తి చేసి మైసూరు విశ్వ విద్యాలయము నుండీ
డాక్టరేటు పట్టము పొందగలిగితిని,
ఈనాడు తెలుగు విశ్వవిద్యాలయము వెలసి, కులపతి స్టాన మలంకరించిన
ఆచార్య తూమాటి దొణప్ప మహోదయుల చేతి మీదుగా ఈ (గ్రంథము (పాఠట్య
మందుట విశేషము.
తెలుగుదేశ మునకు గర్వకారణమైన '“అవధాన విద్య" అనెడు ఈ (గ్రంథ
మును చేవట్టి (పకటించిన “తెలుగు విశ్వవిద్యాలయము' ల్లాఘాప్మాతము. తృతృష్టా
సయిత, ముఖ్యమం తి మాన్య ఫ్రీ నందమూరి తారక రామారావుగారికి, తళ్కుల
పడి ఆచార్య తూమాటీ దొణప్పగారికిని కృతజ్ఞతా పూర్వక నమస్కారము
లర్బించుచున్నాను.
నన్ను ప్కుతవాతృల్యముళో మన్నించి, మనసార దీవించి కృతాద్ధని
గావించిన మర్గురుపాదులు కి. శే డా! గడీయారము వేంకటకేషశాస్త్రగారి పాద
పద్మములు స్మరించుచున్నాను.
మార్గదర్శకులు, మధురహృదయలు కీ, శే, ఆచార్య కె. సుబ్బరామస్ప
(మైసూడ) 'గారిక్‌ జోహారులు నివేదించుచున్నాను.
“శవిజన రాజకీర సహకారము", భోతృనిర్విశేష (పియమ్మితము థ్రీ
జూటూరు రమణయ్య (పొష్రటూద) గారి సౌహార్డము (హోంసించుచున్నాను.

ఫ్రైథకాకాడు, సుథీవిధేయరు,
లం 1ళ్త్నరితిఢి._ సి, వి. సుబ్బన్న శతావధాని;
పరిచయం
చళుమ్షష్టి కళా ప్రపంచానికి చెంది చమక్కార బారువులైన సాహితీ వినో
దాలలో ఆవధాన విద్య ఒకటి, ఇతర భాషా సమాజాలలో అంతగా కానరాని ఈ
విద్య తెలుగు వారి విశిష్టత, సంస్కృతంలో దృశ్యాదృళ్యంగా కన్పించినా ఇది
చాలవరకు తెలుగువారి భిక్షు ఘటికా శత (గ్రంథ కల్పనులూ, శత లేఖినీ పద్య
సంధాన ధౌరేయలూ, “గడియకు నూరు పద్యములు గంటము లేక రచించి అప
కవులూ చాల మంది కిందటి దినాలలో కూడ తెలుగు నాట వెలసినట్లు చరిత
సాక్ష్యమిస్తున్నది. ఆధునిక యగంలో దీనికి ఆద్య(పవర్తకులు మాడభూషివారనీ
ముఖ్య (ప్రవర్తప్రలు తిరుపతి వేంకట కవులనీ విచేచన కుశలుల నిష్మర్షు శిష్ట
జనరంజనంగా అవధాన పద్య తెలుగు నాట మూడు పువ్వు లారుకాయలుగా
వర్టిల్దుళున్నది.

అవధాన శబ్దానికి ఎచ్చరిక, చిత్తైిక్నాగత అని మామూలు అర్థాలు. సావధానం


అంపే వషయాంతర సంచార రహిత మనఃస్థితి. బహ్వ్యంకాలలో, ఏకకాలంలోని
వీక్యాగత మనచర లోని అవధానానికి విశేషార్ధ పస క్తి. అష్టావధానం, దాన
ధానం, సహ్మస్రావధానం, నే (తావధానం, నాట్యావధానుం వగైరాలు మనకు సుష
చితాలు [కమఘనాజటాది క పాఠ పఠనా విధానాలు [పధానాధారంగా ఓం
(ప్రథమంగా అవధాన విద్యకు అంకురార్పణ జరిగిందనీ, ఈ తీరు వేద పకనంలో
ఆరితేరిన వ్యక్తిని చూలికంగా ఆవధాని అని వ్యవహరించే వారనీ విచారణ నిపు
ణుల నిర్ధారణం. ఏ విధమైన అవధానాలు చేయకపోయిననూ పుట్టుకను బట్టి కొంద
రవధానులుగా వ్యవహృతులు. ఇట్టీ వారి కీది వట్టిపట్టపు పేష,
పంబాళత్పద పరిమితి (యాబ్లై పదాలు) గల వేద భాగాన్ని తెలుగులో
“పనస ఆంటారు. దీనికి సంస్కృత “వంచాళత్‌' శబ్దం మూఇమాత్చక్ష;
(ప్రాళ్ళతంలోని “పణ్జాసా' సమీపనూతృక, ఇది వేదభాగాలలో ఆత్యల్ప పరిచ్చేద్ర
మైన (ప్రళ్నాంశం, [పళ్నమనే “పన్నర' ( యా, పజ్మ-_ దసం. (పళ్నచు
అనీ ఎనిమిది పన్నాలుగల వేదభాగాన్ని “అట్ట ( చపా, అట్టి వః.
అష్టం) మస, కొన్ని పనసల కూర్చునకు 'ఆజ్య" ( దృష్రా, అక్షయం దసం,
అధ్యాయ-) మనీ తెలుగునాటి వైదిక పండితుల వాడుక, జటాఘన్యాకమాద్దుల్లు
!

వేదపాఠ పఠనంలోని భిన్నరీతులు. జటాపద్ధతి వేదపాఠ పఠనంలో (పాలీణ్యం గల


వేదాధ్యయనపరుణ్ణి జటాంత స్వాధ్యాయి చి, ఘనారీతి పఠనంలో నిష్టాళుడైన
వాచకుణ్ణి ఘనాపాఠి అనీ, (కవపాక పఠన కుళలులను (కమకులనీ వ్యవహరిం
చడం కద్దు. పనసల యందలి నిర్గీత కమంలోని పదాల ఎంపికా, నిర్దిష్ట కమంలోని
త్తీ పెన పేపేర్కొన్న జటాడి
వాటీ పర్యాయానువృత్తీ పఠనగరీతులకు మూల భూమి
కలు, ఈ అన్నింటినీ కలిపీ పనస చెప్పడమని వ్యవహరిస్తారు వేదపఠన సమ
యంలో కొంత సామ్యంవల్ల ఒకొక్కసారి ఏదో ఓకటి విడివడి ఆ తావులో మరొకటి
వచ్చి నరమంతరంగా కలియడాన్ని వలు పోయిందని వాడుక చేస్తుంటాడు,
ధృలిచంతులూ, (శ్రద్ధావంతులూ ఐన సాధకులు పది పన్నేండేళ్ళ గురుచరణు
లను వహాషించి, ఎన్నో రవ్వులు (అవృత్తులు) ససిగా సంత చెప్పుకున్నగాని
ఆంకెకురాని అతిక్సిస్ణ్టమైన విద్య ఈ వైదికావధానం.. ఇలా. వైదిక పరిభాషలో
ఒక సిర్జిమ్టైరంలో (పయక్ష్తమైన అవధాన శబ్దం తెలుగులో విశేషార్థస్ఫూర్తి
కలిగిన ఒకానొక సాహిత్యవిద్యకు పారిభాషిక పదంగా (పవ రిల్లుతున్నది.
శళానందంగా శతావధానాలు నిర్వహెంచిన నేటి ఆనధానులలో థ్రీసి. వ.
సుబ్బన్న ళతావధానిగారు తలి పృవ్వు. ఈ పూవాళ కమ్మతావి గుబాళింపులు
ఆంధ్రావని ఆమితామోదం కలిగించాయని వేరుగా చెప్పనక్కరలేదు. అవధానులు
చాలి మంది కేవల పద్య సంధాతలు; సరస కవితా విధాతలు కారు. కానీ గురు
కుల క్ట్‌స్లుళన సుబ్బన్న గారి అవధాన విధానంలోనూ, ఏతద్విధానానుశీలనంలోనూ
దృఢవ్యుత్ప త్రతోపాటు రమణీయ రన్మపవృత్తి పదే పదే గోచరిస్తుంది,
శ్రీ సుబ్బన్నగారి జీవితరేఖా చ్నితణ మొకింత. కడవ జిల్లా | పొద్దుటూరు
పట్టణపు సీవాడు ఊరైన రామేళ్యరం థ్రీ సుబ్బన్న శతావధానిగారి అభిజనం,
పెన్నగట్టున వెలసిన పల్లిటూరిది. శ్రీరామ సతిష్టితమన్న ,పతీతిగల రామేశ్వర
స్వామి దేవళం నడిబొడ్డుగా సూర్యచం్యద వీథులణగా స్యూశపట్టినట్టు నిర్మితమైన
ఈ జనపదానికి రామేళ్యరమన్న పేరు సార్థకం. తొలిసారిగా. తెలుగును రాజ
లాషగా గురించిన స్టానిక (ప్రభువులు రేనాటి చోడ వంశీయల (8 శ. ఆరేడు
శతాబ్ధుష) రావరికంలో గడిసీమగా పేథు గడించిన రేనాటి సీమలో నాటికీ నేటికీ
(ప్రొప్టటూరు పట్టణం రాణకెక్కిన రాచ్మప్రోల, ఇదీ అంచెలించెలుగా బహుముఖాలి
వ్‌స్తరంచినందున పేంాకినీ నదీ తీరంలోని రామేళ్యరం ్రొష్టటాథ పరసాంక
ఫిధిలో విలీనమై ఒక పేటగా కొత్త కూపె తింది. . /
ఛే

శ్రీ సుబ్బన్నగారి ఇంటిపేరు. 'కడప" వారు. వీరి కూటస్టులు మొదట


కడప పట్టణంలో కొపురముండి ఆ దరిమిలా ఒకానొక తరంలో సదరు
రామేశ్వరం వలసవచ్చి చుట్టుపక్కాల కలిమివల్చనో, వృత్తిపరమైన వనరుల
బలిమినల్లనో కొత్త నెలవ్వన స్థిరపడినందున మునుపటి. కాణాచి పేరు. నేటి వీ
గృహనామంగా వాడుక కెక్కి ఉండవచ్చు. తెలుగువారి ఇంటిపేర్లు ముక్కాలుం
మువ్వీసంపొలు ఇలా ఏర డ్డవే. ఇంగ్లీషు కుంఫిణీ సర్కారువారి తోలి లేఖనావిలో
కడప పట్టణం పేరు రోమాలిపిళో ౮౮004248 ఆఏ రేఖాంకితం కొవడంవల్స
ఆ గుణింతపు కూర్చుతీరు ననుసరించి ఆందలి తొలి లిపిసంకేతం థ్రీ సుబ్బన్న
గారి గృహనామానెకి సంక్షీప్త సంకేతంగా సం్యకమించింది. స్థానిక చర్మితల
సేకరణకూ, తెలుగు సాహిత్యచర్మిత రచనకూ శ్రీకారం చుట్టిన కావలి సోదర
(తయం ఇంటిపేరూ, సర్‌ కట్టమంచి రామలింగారెడ్డిగారి. ఇంటిపేరూ. కవర్జాడు
లైనప్పటికీ పైన పేర్కొన్న లేఖన సంప్రదాయం మేరకు కావలి(౮ఉ0?40ి,
కట్టమంచి (04కు [ఉషంకగా లిపిఐద్ధమైనట్టు మనకు తెలుసు. కకారాదు
లైన కాకినా, (0004౫40), కొచ్చిన్‌ (60020, కోయంబుత్తూరు
(౮౦42019 వంటి స్థలవాచకాలలోనూ, ఈ రీతి లేఖన సంప్రదాయం
కనిపిస్తుంది. +

ఫ్రీ సుబ్బన్నగారి ఇరువంకల తాతమత్తాతలు ఉత్తమ గృవాస్థులు, పరమ


భాగవతులు, తీర్థయ్యాతాచణశీలుడు, కులవృత్తిని నమ్ముకున్న _గుణశాటులు,
నేతవృత్తిలో నేతలు, నూలు వ్యాపారంలో నూరార్డు గడించినవారు. తమిళభాషలో
“నూల్‌' అంబే దారప్పుపోగు అనీ, శాస్త్రపరంగా సంక్షిస్త విథివాక్యమనీ అర్థాలు.
తెలుగులో మొదటి అర్థం మ్మాతం (పచురం సుబ్బన్న గారి పూర్వులు ఒకరకంగా
స్యూతోపజీవులు, రెండందాలా సుబ్బన్నగారూ అంతే, వర్షలేపనంలో నిష్టాతులువార;
వర్ణనానిపుణులు వీరు. ఆది వారీ కులవృత్తి; ఇది వీరి కవీ కులవృత్తి. ఉభయ "కుల
(నతాలను సదృళ (ప్రతిభతో సాగంచీన సాహిత్య సత్య వతులు సుబ్బన్నగారుః
రంగమ్మ, చెన్నప్ప దంపతులు వీరి తల్లిధం్యడులు. సుబ్బన్నగారి తోబుట్టువులు,
ఐదుగురు, తమ్మలిద్దరు; చెల్లెళ్ళ ముగ్గురు, సుబ్బన్నగార ఈ అందరకు పెద్ద
దిక్కు. చిన్ననాటనే తండి చెన్నప్పగారు కథావశేషులై నందున తోబుట్టువుల
చదువు సంధ్యలూ, పెండ్లి "సేరంటాలూ.... ఆన్నీ సుబ్బన్నగారి చేశిమీడుగా
జరగవలసివచ్చింది. మరి, “సిళృస మోజ్యేష్టకఆని ఊరికే అన్నారా! పళ్లే పట్టులో
పుట్టి పెరిగిన సుబ్బన్న సోదరులు ముగ్గరూ. డాళ్టరేటు పట్టాలు పొందడం శ్రోల
ఆడుడై న సంఘటన, పెద్ద తమ్మడు డాక్టరు. సుబ్బరాయడు ాగార్జన్‌ -ిక్ట్యు
౪12

విద్యాలయంలో ఆర్థికళాస్త్ర విభాగాధిపతి. చిన్నతమ్ముడు. డాక్టరు చిన్న సుబ్బ


రాభుడు శస్త్రవైద్య విధానంలో (ఎం. ఎన్‌) స్మువుతులు, వృత్తిరీత్యా
అమెరికాలో. నివాసం. సుబ్బన్న గారిది కూడ పదస్థుల సిఫారసుల చలవవల్ల
సిద్ధించిన గౌరవ పట్టం (501. ౨040824) కాదు, స్వయంగా [శమించి,
అన్నీ లాంభనాలూ పూర్తిచేసి సుబ్బన్న గొరు ఎవ, పీఎన్‌డీ. పట్టాలు
సంపాదించారు,
సుబ్బన్నగారి పూర్తి పేడ వెంకట సుబ్బన్న _హరిహరాత్మక తత్త్యాన్ని
సూచించే పేరిడి. తిరమల తిరుపతి వాసుని నివాస వాచకం వెంగడం (లవెక్‌=
తెల్టట్మీ కడం== కావ). బొలికొండ (శ్వేత్యాద్రి. నియంగాగల దేవరకు ఆ
నివాసం పేరే మూర్తి సూచకమైందని సారవిచారపరులి తీర్చు, రామసుబ్బయ్య,
వెంశట సుబ్బయ్య సుబ్బన్న, సుబ్బనారాయణ, సుబ్బరత్నం, సుబ్బరాజు, సుబ్బ
రామయ్య, సుబ్బరాయడు, సుబ్బలక్ష్మి, సుబ్బానాయుడు, సుబ్బాయి, సుబ్బావ
ధాని సుబ్బిరెడ్డి మొదలైన తెలుగువారి వ్యక్షివాచకాల లోని 'సుబ్బ'=ను మూడు
రకాలుగా నివ్చన్నం చేస్తున్నారు. సంస్కృత సృుబహ్మణ్య శద్దానికి వికృతిగా
రూపించడం మొదటి రీతి. (ఐహ్మ పదార్థ తత్త్యం బాగా ఎరిగిన వ్యక్తి (ట్రహ్మ
ఖ్యుడు. వారిలో (శేషుడు స్తుబవ్మాణ్యుడు. కుమార కార్షికేయ స్వామికిది
సార్థకనామంగా వ్యవహృతం.. రెండోది: వ్యాపించు ఆనే అర్థం గల 'సుబ్బు'
క్రీయావాచకం నుంచి సుబ్బన్న వగైరాలు ఏర్పడ్డాయనీ, సంస్క్బృతీకరించగా
గ! సుబహ్మణస్టాగా తయార్రెందనీ మరొక వ్యుత్చత్తి. విశ్యమంతటా వ్యాపిం
చిన ద్రైనమని ఈ చూపుగల వారి తాతృర్యం మూడోది: నిష్కలంకమూర్తి అనే
అర్థంలోని 'వభమణి' స్ముబహ్మణ్య-కు మూలమూర్రియని చేరొక్ష రూపనిష్పాదన
విధానం, ఈ మూడింటిలో మొదటి మతమే పదుగురకు సమ్మతం; అదేమా
క్లభిమతం.. కాగ్కా వెంకట వైన్ణవానికీ, సుబ్బం శై వానికీ స్థూల సంశేకాలుగా

నాగారాధనం తెలుగునాటి వశిష్టత, నాగ్యపతిస్థ, నాగుల చవితి, సుబ్బరాయ


వష కృందుకు కొన్ని తార్కాణలు. దంపతులకో, వారి పీశరులకో కలలో
నాగుమయ్య దర్శన మీస్తేనో, చూలాలికి నాగుభాము. కనిపిస్తేనో పుట్టిన బిడ్డకు
నాగం, నాగేర్యదం,. నాగేస్వరం,. పాములు, ఫణికుమార్‌, ఫజీరాజు., శేవం,
సున్ని స్నుబిహ్మణ్యం వంటి పేద్ధ పెట్టడం అనవాయికీ. తరతరాలుగా
సుబ్బన్నగారి తాత ముత్తాతలకు ఏడుకొండలస్వామి ఇలవేల్పు. పీక (పపికా
మహుడు వ్యరన్న, పితామహుడు చెన్నయ్య, తండ చెన్నప్ప, తలి రంగమ్మ.
చెన్నం చెన్న శోవస్వామికి సంక్షేస రూపం. సత్యం శివం స్యందరం = అన్న
అర్థాలు గ్‌ల కన్నడ "భాషా పదం “చన్నం' దీనికి తొలి రూపం. క్షా పూర్వుల

రంపర సర్వమూ వైష్టవ వాసనా వాసితం. కానీ, సుబ్బన్న సోదరులు మువ్వురి


లి

రా సుబ్బరాయాంకితాలు కావడం విశేషం. వీదో ఒక మొక్కుబడి చెల్లింపునకు


లే

శ్ర్రైత్యంకంగా ఈ నామకరణ రీతిని సమన్వయించుకోవాలి


వైన్‌

సాహిత్య వ్యాసంగంలోనే కాక, లౌకిక వ్యాపార రంగంలోనూ సుబ్బన్న


గారీ వ్యవవార హోర న్యుపతిష్టాతం విద్వత్కవులు సర్వశ్రీ దుర్భాళ రోజశేఖర
శతావధాని, గడియారం వెంకటశేవశాస్తి. రాళ్ళపళ్టి అనంతకృష్ణశర్మ, విశ్వనాథ
సత్యనారాయణ, పుట్టపర్తి
ర్రి నాాయణాచార్యులు ఈ ఐమగురూ తనకు (సత్య క్షం
గా పరోక్షంగానో హతః స్మరజీయులైన విద్యాడేశికులనీ, ఈ విద్వరి
ష్టుల అమోఘాశిషాల మూలంగానే తానీ స్థాయికి ఎనిగాననీ సుబ్బన్న గారి
షరింపు,
చిరంతన గురుజన శు _హషణం, నిరంతర శాస్త్రానుశీలనం, నిరవధిక
కావ్యప్పరాణేకివోన సేసేవనం అవధానవిద్యా సిర్వహణంలో నేపథ్యం సవదరించే
(ప్రధాన సాధన సామ్మగి దీనికితోడు నినిత్యసాధనా, నిర్ణదసాపాలీ సమారాధనా
తప్పనిసరి. సద్యః స్ఫూళ్తీ, సమాహిత చిత్రమా, చమత్కార భాషణమూ సరే
సరి. చక్కటి రూపూ, తీయ్యటి గొంతూ అవధానికి ఆదనపు ళ క్తులు. అందుకే,
(ప్రయోగకుశలుని గూర్చి “రూపవాన్‌ మధురభాష్షి . " అన్నారు పెద్దలు, ఒకపాటి
సంగీత పరిజ్ఞానం నీటికి తోడై తే ఆవధానికి పట్టపగ్గాలుండవు. అప్పుడతనికి అంతా
నల్లేరుపై బండినడక, ఈ "లక్షణ సంపుటి రాలమట్టకు అమరిన శ్రీ సుబ్బన్న
లేతొవధానిగారీ విద్యా +పొటవం పండీత పామరుల [హం ంసకు ప్యాతమయింది.
తెలుగు విశవిద్యాలయ [పచురణగా (గ్రంథ రూపాన వెలుగును చూస్తున్న
ఏతత్కతి “అవధాన విద్య డాక్టర్‌ సుబ్బన్నగారి రచన, మైసూరు విశ్వవిద్యా
లయం నుంచి తెలుగులో పిఎబ్‌.డి. పట్టం పొందిన సిద్ధాంత (ప్రబంధం, మైసూరు
విశ్వవిద్యాలయంలో అనాటి తెలుగు విభాగం అధ్యత్షులు స్వళ్షీయలు ఆచార్య
కె. సుబ్బరామప్పగారి పర్యవేక్షణలో సుబ్బన్న గారి వైదుషానికి మవోభావ్యంగా
ఆకృతి దాల్చిన 'స్కుబవ్మాణ్య భారతి" ఇది.
“పట్టం బుట్ట శరంబునన్‌ మొలవ నంభోయాన ప్యాతంబునం. దెట్టేం
గల్గిను గాళిం గొల్వను బురాణింపం దొరంకొంటి....' నని పోతన్న పేర్కొన్న
/ర్యాబగిరాంురంధరుల పట్టికలోని శరవణభవుడు స్మబహ్మ ణ్మస్తోమి భారతీ
వరివస్య సస్వరూ సస్వ్యభావాల చరి(త అవిజ్ఞాతం సువిజ్ఞాతమైన ఈ 'సుబహ్మజ్య
భారతిని అవలోకించండి.

తూమాటి దొణప్ప
28.8481
థ్రీ రాయల సాహిత్య పరిష దధ్యటండు

శ్రీ జూటూరు రమణయ్య గారికి

[పణయోప హారము

అన్న గలట్టి తమ్మునకు నభ్యుదయమ్ము ఘటిల్టు, జ్యేస్టతా


భ్యున్నతి నండయె సితృసముండగు ఆన్న వహింప భారమున్‌
బన్నుగ నాకు “అన్న' గల భాగ్యము లేదనకుండ దైవమే
అన్న ననుగహించెె రమణయ్య యనందగు సాహిత్మీపియన్‌,

కవులను సత్కరించు, గుణగణ్యుల పెద్దల గొరవించు, వ


క్రువరుల నావరించు, [కతి తీర్థుల గాణల నామతించు, ఖా
గవతుల మానసించు, నభిగమ్యుల భక్తుల సంభజించు, ఇ
ట్జి వణిజతల్లజుండు గలండే? నలుదిక్కుల సుప్రసిద్ధుండై.

సరసుం- ఈ త్రమభావుకుం డతిథిపూజాన్నమచిత్తుండు ధూ


ర్ధండౌ రాయల సాహితీపరిష దధ్యక్షుంగు జూటూరు వం
శ రమానాయకరత్న మార్ద్రసుమన స్సంభావ్య మేతత్క్బృతి
సుర చుడ్యానవ నమ్మునందు విహరించుంగాడ 1 సానందు(గై.

డాక్టర్‌ సి.వి. సుబ్బన్న శతావధాని


అవఫొన విద్య

సూక్ష్మాయ కచయే తస్మై నమో వాక్తత్వతంతవే


విచ్చితో య్య విన్మాసో విదధాకి జగళ్చటమ్‌

విద్యలలోపల ఉత్తమ విద్య కవిత్వము.


కవిత్యము - గృహ కవిత్వము, సభాకవిత్వము అని ద్వివిధము.

ఇంట గూర్చుండి యేకథ రచింపదలచునో ఆ కథకు సంబంధించిన


(గంథములు దగ్గర పెట్టికొని, పౌర్వాపర్థములు పరికించి, నిఘంటువులు
(దిష్వుచు, సావకాశముగా. నాలోచించుచు పద్మములు గూర్చువాడు గృహకవి.
ఆతని కూర్చు గృహ కవిత్వము.

సభారంగమున నిర్భయముగా నిల్చి, యెవ్య రేమడిగినను, అడిగినదే


తడవుగా ఆపవుగా పద్యబంధమున నుడివెడివాడు సభాకవి ఆతని కూర్చు సభా
కవిత్వము.

వ్యుత్పన్ను లైన కవులు నూజుగుడన్న వారిలో తొంబది తొమ్మండుగురు


గృహ కవులుందురు సభాకవి యొక్కడు తేలును.

నభా కవ్లలు వంద మందిలో తొంబదితొమ్మిది మంది ధారావాహినిగా


పద్యములు చేప్పెడివారే పూర్వోక్త పద్యములు తిరిగి అప్పజెప్పలేరు. ఎవ్వరి
కేపద్యము జెప్పెనో పేరు జెప్పి ఆ పద్యము తిరిగి వారికి అప్పజెప్పగలవా
డొక్కడుండును, వాడే ఆవధాని.

థ్రీ తిరపతి. వేంక టేళ్వరులు = “చదివినవారు. లక్షలు గల్గినను నందు


పండితుండొక్కడు బయలుదేరు, అట్టి పండితులలో నరయ చేయికి నొక్కరుండు
కవీశ్యరుండుండునేమొ, ఇట్టీ కవీశ్వరులందు నూటికి నొళ్కరుండవధానియై
యుండునేమొ,' అన్నారు, అవధాను లింత యరుదుగా బుట్టుదురు,
2!

ధార యన్నది. పద్యము జెప్పీవేయను, ధారణాళక్తి


ర్తి యన్నది. తీరిగి
దాని నప్పగించును. ఇంతేకదా 1! యనుకొనరాదు. ఒక్కసారి. దోసీలినిండ
దీసికొని, యెవరు కోరినదాని వాని యొడిలో వేసి పొమ్మనుటలేదు. పదశః పాదళః
ఇంచుకించుక వడ్డించుచుటోయి, మఅల మజ దిరుగుచు వాని యొడి నింపు
చున్నాడు, ఖండళః పో క్తమైన వివిధపదార్థ పసంచము (క్రమపజచికొని, శత్తతృద్య
ములు డీర్చికొని సభాంతమున నస్పగించుచున్నాడు.. ఇదెంత క్ర్టమైన పనియో
విబారణై కవేద్యము.
పద్యనిర్మితి యొకెత్తు : తదుపస్థితి యొకెత్తు, మజియ జూచిననో ఈ
రెండు నొకెళ్తు: సభను ర్రి కట్టించు. బాతుర్యు మొకెత్తు. సభారంజనవిద్య
ఒకొక్క మవోత్ముని చేరిలో ఒకొక్క విలాసము తులకించుచుండును.

అవధానవిద్య కేవల మొకవిద్య కాదు బహువిద్యలయొక్క సమాహారమైన


మహావిద్య,

దేశభాషలందు తెలుగు లెస్స,

తెలుగుభాషయందు అవధానవిద్య లెఫ్ప,

భారత దేశీయభావలలో సిట్టి విద్య నాన్యతోదర్శనీయము

పరిశోధక పరమేశ్వరు
ప లెందరో ౦వ విషయము ఘంటాఘోషముగా
జాటిరి, వారి మాట అవిచాల్యపమాణములు (భారతి. సెస్ట బరు 1086)

మజీయు కళ్ళాపపూర్ణ థ్రీ నిడుదవోలు వేంకటరావుగారి 28. 10.1077?


తేదిగల లేఖ ఉదాహరింపదగినది.

“తోడి (ద్రావిడభావలగు తమిళ కన్నడ మళయాళ భాషలలో ఈ చ్తష్టావ


ధాన ఉవ్యకియ లేదు, శతావధాన వ్యయ అంతకంటె లేదు, ఈ విషయము
అయా శాభాధ్యకులే (మదరాసు విశ్యవిద్యాలయము)..అంగీకరింభిరి.'

₹11

సంస్కృతభావభుం దవధానము కలదని చెప్పినచో అది తెలుగువారి


భిక్ష. మల్లీనాథసూరి, వఠ్యం వాసుదేవ పర్మఐహ్మశాన్త్రి, పరవస్తు రంగాచార్యులు,
మండయం కృష్ణయాబార్యులు, మానవల్లి గంగాధరశాన్తి, వేమూరి ఫ్రీరామకాస్త్రి,
పిసపాటి చిదంబర కాన్తి (వ్రభృళులు తిరువాన్కూరు, కాశి, కాళ్మీరము మధ్యగల
సర్వభారతదేశమున శతావధానములు [వదర్శించిన తెలుగువారు. సంస్క్ట్ర్రాతము
సర్వజనీనథాష కదా !
అడయారులో ఫ్రీ తిరుపతి వేంక టేశ్వరుల అవధాన్నపదర్శనము చూచిన
అఆనివిసెంటు విదుషీమణి, పాళ్చాత్యదేశములందును ఇట్టి వెద్యలేదని (పళంసించెను,
(జాతకచర్య పూర్వభాగము. 84, 848 పద్యములు)
అనధానవిద్య ఆం్యధుల ఉపజ్టోపనత విద్య.

అవధానవిద్య ఆనన్యాదృక్షవిద్య.

అవధానవిద్య తత్రాదృషవిద స్ట్‌

సి, వి, సుబ్బన్న శతావధాని.


విషయాను కవమణీక

అవధాన విద్య

౧౨౦౬౭౯౦
(ప్రథమ (ప్రకరణము
కవీశ్వర పీఠములు
వనంతోత్సవములు
జిగీష 10'
కవిసార ష్‌ ముడు
చ,చుష్షన్షి కళలు
చతుర్విధ కవిత్శ్యములు
ఆశుకవిత
ద్వితీయ (ప్రకరణము
మేధాశ క్రి
ఢారణాన్వరూప విచారము
వ్యవధిచే ధారణ స్థిరపడును
పూర్వజన్మ సంస్కారము
అనధానవిద్య వంశపరంవర్మాపాష్యమా శి
అవధానవిద్య గురుముఖ లభ్యమా ణి
అవధానవిద్య ఉపాసనా సాధ్యమా ?
ఆవధానవిద్య ఓషధీ సాధ్యమా 1
అవధానవిద్య అభ్యాసలభ్యమా 1
స్వప్నోపల్ధి
ఏకసంధ్యాగ హణము
తృతీయ [వకరణము
ఇ అవధానళబ్ద విచారము .
న్‌

(ప్రాలీనాహ్టైావధానము ఉం 101
అష్టానధాన పరిణామము . 106
అష్టావధానము అలం పసేపే
ద్విగుణ్‌ళ, (తిగుణీత, చళుర్గణిత, పంచగుణిత
దళగుణితాష్టావధాన (ప్రకార విచారము ... 188

నిష్మేధావ్షరి ము 186
సమస్య లలన కేల్‌
దత్తపది ఆ... 209
వర్ణనము వ.
అపస్తుత (ప్రసంగము ఉం... 289
వ్యస్తావరి తలల తి98
వారకథనమనము ఈత శి01
పుష్పగణనము ఘంటాగణనము 2444 శీ08
శాస్త్రార్థము అలం 805
నహపఠనము ఉలవ 806
ఆకొశప్తురాణము అనతి 807

పురాణము వా ః్‌16

న్యస్తాక్షరి, నిర్జిష్టైక్షరి గ తేరి


ఛందోభావణము లలి లి2ి0
కావ్యపాళము లలని శిలల
చ్మితకథ లు. లైడీ4
శతావధానము ఉఎ4ి లిలి0
చశుర్ధ్మ్యపకరణము అలం విత్త
అవధాన సమాధి అలం లితిక్‌
ఆరోగ్యము కల 888
చత్వారింశ దజ్దము ఉం4త వ్ర
మేధావులు = మకిమజపు ఎ లం తీరిక
ప!

జంటకవులు 898
కూనరాగము = శ్వ౦03
పంచమ (పకరణము ఏ44 405
వేదానధాని _ కవితావధాన్‌ న. "శ07
అఆనధాన భేదములు
అష్టభాషా వ్యస్రాక్షర్యవధానము న.
సంగీతాష్టావధానము 415
శతకలకావధానము 416
గణికావధానము శ్తీషేడ్రి
ఆక్షరముష్టీకావధానము త్త
పుష్పాథధానము శర
న్మేకావధోనేము మ.
పంచసపాసావధానము అలం శీ 18
ధ్వన్యనుకరణావధానము 44
నాట్యావరొన్‌ము శ్రీవ]
వష్టపకీతిపము “శ్ర2లి
అష్టావధోని శతావధానములలో నేది కష్టము? “425
అవధాని'కోవిత కీల
ఆవధానళకి గుటించి ఆత్మేపషణ టం శ్తీలిర్రి
అవధానమునకు గుర్తులుండునా? ఉక్నీలె
అవధాని పరంపర అం ఉళ0
ఉపసంహారము అలం శీర
(వస క్షగంథ సూచిక శీర్‌రి
అవధాన విద్య

(వథవు (పకరణవు
కలశ్వర ఎ ఠరముల

(ప్రభువు శస్త్రముచే మ్‌


బహీరాజ్యమును శాసింపగ.డు. లవి ఛాస్త్రముచే
అంతారా జ్యమునే కాసింపగలడు. “వకువ్పుకు దెబ్బ. మాసిసికి మాట, కాపరి
కనుబాటియ్యైనేని వవప్పు పంటపొలమయు (దొక్కా పాడుచేయను అ సత్య సక వివష
యమున మానిసుఐందును దండనేతియొక్క చై యర్ధ్య మింతే ముతో దారికి
వచ్చినవాని నదపడ్తి నమ్మదగినది కాడు. నయముతో దారికి న.
ప. 'ఫ్రు
నడవడి (త

మెరై నది ఈ రహస్య మెటిగిన రాజులు కవ్పు అనండ జేరిర్చికొనె తత్కావ్యామృత

పూతమైన రాజ్యమున తమ యాజ్ఞ సూయాజముగా పల్టించికొనుచు క్పేర్ర గడించిరి,

ఆస్థానకవి వివ్యాధికారి. పరీక్షించి, సత్కృతి పబంధృతతికి సత్క్బ్బృతి


చేయించుటయ, విద్యాళ్యుదయమునకు వలయు దోహద్యకియలు సూచించుటయు
వంతు, ఇట్లు వాజ్మయనైై చితిచే పితృభక్తి, | భాతృరక్తి పతిభక్తి సత్య
రరక్తి శార్యాదార్యాది సద్గుణములు ఉగ్గుతో బెట్టి పజను దీర్చు నాస్ట్రానకవికి
కర్పూర తాంబూల జాంబూనదాంబర్నాగ హారాదు లర్భించి, మహారాజులు తదాళీః
కవచ రక్షితుల్లైరి. కవులును అట్టి రాజసేన కజాసేన యసియే భావించిరి.
కడుపు కక్కుజితిక్షై. రాజుల బొగడి పొట్ట పోసికొనుట మహాకవు లెజుగని
వ్‌ద్య,

ధూర్జటికవి థ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యమున. 'శంభిఫరిక" పీఠము


(పస్తావించెను నక,
గ-రాదికవులు పన్నిద్దరు
ప పాండ్యరాజు నాస్ట్రానమున శంఖఫల
కము నధిష్టించి కవికాపరీక్ష సలుప్తుచుండెకివారటి.

ఒకనాడు తత్చురమూలస్థాన హరద్విజుడు దారి వణిన్నుడై యుండగా,


పరమేశ్వరుడు (పసన్నుడై, యొకపద్యము (వాసి యిచ్చి, “యిది చదివిన మెచ్చి
ఖేడు వేయి. మాడల ముడుపిచ్చు బొ”మ్మనెను. ఆతడు రాజసమ్ముఖమునకు
బోయి, చదివెను. ఉమాపతిపజితమైన ఆ పద్యమునందు “సింధురరాజగమనా
ధమ్మిల్హబంధము సహజగంధ” మనెడి అర్ధచమత్క్యృతి చూచి నవ్వి నక్కీరు
క్ష అవధాన విద్య

డనడు (పాడ్వివాకుడు, తర్జించుచు, “రేజికి సహజగంధ ముండునా? తప్పిది,


చెప్పరాదు కవితాసమయంబున కొప్పు గాదు” పొమ్మనెను. హరద్విజుడు తల
వంచికొని, తిరిగిపోయి, ఆ పద్మము ముక్కంటి యెదుట బెట్టి యంగలార్భెపు
ర్ముదునకు గోపము నచ్చి, సదమని పద్య| టాకు తీసికొని, తొనేసభకు వచ్చి
వచి

వాదించెను. నత్కీరుడు తప్పు తప్పే


ప్పే యనెను, అపుకు నీల[గీవుడు లి
జూసినను వాడొప్పుకొననలేదు. విద్యా పరీక్ష్షణ విషయమున ఆస్థానకవులు అంత
నిష్పక్షపాతముగ న్యవహరింబెడివారు. దేవునై న లెక్క పెదెడివారు కాడు.

సాహసాంక వ్మికనూర్కు నాస్థానమున నవరత్నకవు లుండిరని పకీతి


కలదు, జ్యోతిర్విదాభరణమున ఆ తొమ్మం్యడ్రు కవుల పేళ్టను గల్చింపబడినవి,

'ధన్యంతరి క్షపణ కామరసీంహ శంకు


వేశాళభట్ట ఘటకర్చ్పర కాళిదాసాః
ఖ్యాతో వరాహమిహిరో నృపతే సృభాయాం
రత్నానిపై వరరుబి ర్నవ వికమస్య.'

వ్మెకమార్కుని తరువాత భోజుడు అంతటి (పసిద్ధివహించిన మహారాజు,


సింహాసనద్యాతింతక యందు. భోజుడు సాహస్రాంకుని సింహానన మథిరోహింప
జూచటయు, సాలభంజికలు వ్యికమార్కు గుణగణములు కీర్తింయటయు వర్ణింప
బడెను. భోజకాళిదాసులు శరీర్మపాణముంవలె ఆన్నోన్యస్ని స్లలె యుండీరని చాల
కథ లున్నవి. వీని కన్నిటికి బార్మితకసాక్యములు కానరావు, కాని, మహారాజులు
కవితాచమత్కృతి కలరి కవుల కక్షరలక్ష లిచ్చుటయు, కూతునిచ్చి అర్థరాజ్య
మిచ్చటయ, కథలుగా శెప్పికొని లోకము మురిసిపోవుచున్నది,. పె కథలలో
అంతయు గాకపోయినను గొంతయైన సత్యముండకపోదు.

రన్వతీకంఠాభర
జార గంథక ర్త, ధారానగరాధీశ్వరుడు, కవిసండిత
పోష్షకుడై న భోజుడు పదునొతండవన శతాబ్ధియందుండినవాడు,. ఆతని నగరము
విద్వన్మయము. అత డిట్టనుచుండెడివాడట;

'చండాలోఒ౬పీ భచే ద్యిద్యాన్‌, యః స తిస్టళ్రు మే ఫ్తరి


వ్విపోఒపి యో భవే న్మూర్జః స పరా దృహి రస్తు మే.
(ప్రథమ (పకరణమ క
(విద్వాంసుడు. నా ఊరిలో ఉండవలెను. ఐాడు చండాలుడై నను సరే,
విద్యాహీనుడు ఊరి వెలుపల ఉండవలెను. వాడు (బాహ్మణుడై నను సరే)

అంధ (ప్రబంధకవులు తమ (పభువులను భోజునితో బోలి (పళంసించిన


వారును గలరు,

ప్రై కథలను బట్టి రాజాస్టానములందు క్షవీళ్యర పీఠములు అనాదిగా నుండె


నని యూహించుటి కవకాశళము కలదు.

తెనుగున నాచికాన్మమునకు శ్రీకారము చుట్టిన నన్నయ భట్టారకుడు


రాజరాజనరేర్యదు నాస్థానక వి,
రొజు; “ఆత్యకళంకచర్మి తసంపదన్‌ అదిరాజనిభుడు....*
కవి, “విపులళబ్దళాసనుడు, (బహ్మాండాది నానా పురాణవిజ్ఞాన నిరతుడు,
లోకజ్ఞుడు, ఉభయభాషాకావ్యరచనాభికోభితుడు. సత్ప్రతిభాభియోగ్యుడు, నిత్య
సత్యవచనుడు, మళ్యమరాధిపాభార్యుడు."

తిక్కన సోమయాజి మనుమసిద్ధి నృషాలు నాస్థ్రానకవి. 'అనితరగవ్య


వాజ్మయమహార్జవ వర్తన కర్ణధారుడు? “తెనుగున సంస్కృతమున జతురుండ్రై
తా నుభయకవిమ్నిత నామము దాల్చినవాడు", “కోవిజన రాజకీర సహకారము."

విద్యానాథుడు కాకతీయ (ప్రకాపర్మదు నొస్థానకవి. కాకతీయ [వభువులు


కవి పండిత పోషకులు.

ఎడ్జా పెగ్గడ (ప్రోంమ వేమభూపాఎ నాస్థానకవి,. “సకల భాషా. కవిత్వ


విశారదుడు " మల్లరథినీనాథుండు ఈ భవ్ఫు నాతతశ్రీతోడన్‌ సముపేతు జేసి,
యెలమిక్‌ జేపట్టి అన్న కిచ్చెనట. ఆ యన్న యెజ్జన్ననే చేతోమోద మెలర్బ
రామకథ జెప్పించి, అత్యుత్తమ ఖ్యాతిన్‌పొందెనట.

భ్రీనాథుడు వేషకూపాలు నొస్టానక, కవిసార్వభౌముడు. విద్యాధికారి,


అస్టదిగ్గఇకవులు ్రీకృష్ణదేవరాయల భువన విజయ సంసద్భవన మఠింకో
ఢంలిన మహరీయలు. అల్లసాని పెద్దన థ్రీకృష్ణరేవూయలన “విద్యా ఖేరిన
భోజు' డనెను,
డ్రి అవధాన విద్య

దాక్షిణాతృకవులు. భ్రీరఘు వాభరాయు 'పేరోంగమును కవయితలే కాదు,


కవయ్యితుఖను ఆలంకరించిరి,. చేనుహూర వెంకన్న ఫ్రీరఘునాథ రాయలను
“ఆభినవ భోజరాజ బిరుదాంకు'డనెను. రఘునాథరాయల పుడు విజయరాఘవ
రాయలును దంథ్రివంటి వాడే వీరి యాస్థానరంగములు. నిళ్య సాహిత్య గోన్టు
లతో కలకలలాడుచుందెడివి.

చ్మకవర్తలు, సామంతులు, పాశిగాండు వారివారి. యోగ్యతకు దగిన


మట్టుకు ఆస్థాన పీళము లేర్పజచి, తదుపదేశ (ప్రభావముచే తమ పజ నుత్తమ
మార్గమున దిద్దుటకు (బయత్నించిరి ఖోగలాలసులగు భూపవతులు శేనలము తమ
మీన దండకములు [బాయించికొని ముచ్చటిపడుటకే కవులను దమ కొలునున
నిలిపికొని పోషించెకివారని తలచుట న్యాయము కాదు. ఎక్కడనో ఒకరిద్దరట్టి
వారుండిన నుండవచ్చును. రాజుల నాళయించి, వారు కసరుకొని పొమ్మనగా
న్యాగహించి,

“వేములవాడ భీమకవి వేగమె చూచి, కళింగ గంగు తా


సామము మాని కోపమున సందడి దీజీన రమ్ము పొమ్మనెన్‌
*. మోనును జూడ దోష మక ముష్ఫదిరెండు డినంబు లావలన్‌
జామున కర్ధమందతని సంపద శ్మ్యతులపాలు గావుతన్‌ |”

అని శపీంచెడి కవులును ఉండిరి. కనుక నయ్యుభయులు గణేయులు గారు,

ఆస్థాన కవ్పలు టేని మోచేత్మకింది నీ (దావ నుపజీవులుకారు,. పశివడ్షి


నపుడు బేండ్లకే యభయమిచ్చి, రాజ్యము. లుద్ధరించువారు.. $గ్లసాధ్యము కాని
కార్యము వాక్కుచే సాధించి పెట్టిన వారును గలరు అట్టివారిలో తిక్కన సోమ
యాజియ, ్రీనాథ కవిసార్వభౌముడును (పథమగణ్యులు,

తన య్మేలికయగు మనుమసిద్ధి రాజ్మభ్రన్టుడుకాగా,. తిక్కన సోమయాజి


కోకతి గణపతిదేవ మహారాజును దర్శించి నిజ వాగ్ర్యైశారద్యమునే నతని
మెప్పించి తత్సాహాయ్యమున శత్రువుల డోలి, మనుమసిద్ధికి. రాజ్యము తీరుగ
న్లిప్పించి “ననుమసిడ్ది మహీవల్దభ స్థాపనాచార్య" రూఢి గాంచెను.
(తిక్కన సోమయాజి విజయము-భ్రీ వేదము వెంకటరాయకాస్త్రీ౨
(ప్రథమ [పకరణము 7

భ్రీనాథుని నిర్వాహకత్వమును గురించి (పతీతమైన యైతిహ్యము మటియు


బ్మీతమైనది.

రెడ్డి రాజులకును, రాచకొండ దేవరకొండలు. పాలించు వెటుగోటి వెలమ


రాజులకును తరతరములనుండి గజ కచ్చప వైరము సాగుచుండెను.. దేవరకొండ
(వభువు మాదయలింగమనేడు.. వేమారెక్టి నోడించి *సందికంత పోతరా 'జనెడు
కటారిని క్షైవసము చేసికొనెను. ఆ కటావి రెడ్డ పర్మాకమరేఖకు చిహ్నమై చిర
కొాలముగా రెడ్డయుంట పూజింపబడుచుండెకిదట, దాని పోకతో తమ తల కొట్టినప్లై
రెడ్డిరాజులలు భిన్నలై శ్రీనాథుని [ప్రాధేయపడిరట- థ్రీనాథుడు రెడ్డ యాస్థాన
కవి యైనను, వెలమదొరలకడ చనువు కలవాడు. (ప్రభుకార్యార్థియె దేవరకొండకు
బోయి స్వకవితా చమక్కృతిచే వెలమదొరల హృదయము గరగించి “ోసితేమి
కోరుదు?ొవన్క “నా కేమియు వలదు. మా రెడ్డ కటారు దయచేయుడు, బాలు”
ననీ, కటారు నిప్పించుకొనిపచ్చి, రెడ చిరకాల మనశ్శల్యము బుచ్చి (పంసితు
డయ్యును. (శ్రీనాథ మహవాకవి-బండారు తమ్మయ్య

అఆం్మధ నంస్థానములు

సాహిత్యమును బోషించిన అంధ సంస్థానములు “లెక్కకు నూజున్నొ


క్కటి' యని ఆచార్య తూమాటి దొణప్పగార (పకటించిరి.
చిన్న చిన్న సంస్థానములును విద్యాధికారి పీఠములేర్పజచి, చేసిన కృషి
యెంతయో. దొడ్డది. ఉర్దాము సంస్థానమును. గురించి థ్రీ చెళ్ళపిళ్ళ వారిట్టు
(వాసిరి; “ఉర్హాం శ్షేర్రకు చిన్న జమీయే అయినా. పండిత సత్కారం పరీక్షించి
చేసేది కావటంచేత మన దేశులో దాని (పతిష్టలు చాలా వ్యాపేంచాయి ఏ యూని
వర్శిజీకిగూడ దానికున్నంత అధికారం లేము
(కథలు = గాథలు.)

రాజ (ప్రకిస్టిత కఖీశ్వర పీఠములు విశ్వ శేయోమూలమైన విద్మాభ్యుదయ


మనకు సర్వదా పాటుపడెను.

“ఇద మంధం తమఃకృత్చ్నం జాయేత భువన్నతయమ్‌


యి శబ్దాహ్వాయం జ్యోతీ రాసంసారం న దీష్యతే.'

వసుతో తృవములు

అనవేమ భూపాలుడు 'వసంతరాయ' బిపదాంకుడు.

నడుప్తూరి. కాసనమున “సోయం వసంతరాయాంకః కస్తూరీచయ్యద


చందనైః న కేవలాం భువం ద్యాంచ క్షప్తాం గంధవతీం వ్యథార్‌' అని
యన్నది.
ఇత డొకీసనమును గంధవతిని జేసెనట, అనగా శబ్ద గుణకమైన
ఆకాశమన కవితా
పరమళము నింపెనన్నమాట. ఈ బిరుదమునకు మటింత వాసిని
గూర్చినవాడు
కుమారగిరి భూపాలుడు.

కమారగిరికి రాజనీతి బలము భుజహేతిబలము రెండును నున్న. కార్య


కొడ భారమంతయ భావయగు కాబయవేముడే వహించెను, కాటయ
వేముడ్తు కాన్న
హృదయ మెజిగిన యంతర్వాణి.. ఇతడు కాళిదాసుని మాళవికాగ్నిమిత
నాటకమునకు వ్యాఖ్యానము వాయచు, తన భావమటది భాగ్య విశేషము నిట్టభి
వర్ణించెను:

“భాగ్యం నామ సమ్మగ మీద్భళ మతిస్నే హైకప్


మాతం యళో
వీరం కొాటయవేమ మర్ధతగిపుధ్వంసే నియజ్య స్వయమ
్‌
నిత్యం నంది నర్తనై రలినవైః కాంతై వనంతోత్సవై।
సంతానాభ్యుదదైః కునూరగిరి భూపాలో నృపాలో త్రమః.!
నసంతోతృవములు సంకానాభ్యుదయ హేతు
వుణ,

“సప్త సంతానములన్న (బళ స్తిగొంచి


ఖిలము గాకుండునది ధృతి గృతి”
కృతినిర్మిత ప్రొసలై న కవ్పలక్రు వసంత
ోత్సవ సందర్భనున సత్కారము
జరుగు
చుండెను.

వసంతోత్సవముల్సుం చలన పందిళ్ళలో


కొలువై, కవులు స్తోత పాగ
మలు (వ్రాసుకొనివచ్చి చదువుచుండగా,
బోగమువారి మై 'నట్టువక లపై కప్పు
రము గవ్నీంచుచుు చంకలు గొట్టుకొనుచు
నెగుర్గాడు వినోదములు కావు, పర
(వథమ (పకఠరణము రి

మేశ్వర (పీతీకరములయిన పూజా విశేషములు, నూతన కవితారచనావిష్క్మరణ


రంగస్థలములు.

కాటయవేముని దానశాసన శ్లోకమున అనవేమ. భూపొలుని వసంతోత్సవ


వైభవము వర్జింపదిడినది,.. అడిం
“యస్మిన్‌ కిరతి పసంతే దిశి దిశి కామోత్సవేషు కర్నూరమ్‌
అధివాసిత పరిధానానుభవజ్ఞోఒభూ చ్చిరాయ గిరికోజపి”
(అీనాథ కవితాసమీక్ష)
కాశీఖండ కృతిపతి వీరభ[దేశ్వరునకు “కర్పూర వసంతరాయ” బిరుదమ
కలదు,
(కాశీఖండము - 1 ఆక్వాసము, 15 సద్యముం)
వసంతోత్సవములు జరిపించు. నాచారము విజయనగర (వభువులకును
గలదని ముక్కు. తిమ్మనకవి పద్యము సూచించుచున్నది:

కం. (ప్రతివర్ష వసంతోత్సవ


కుళుకాగత సుకవినికర గుంత కావ్య
స్మృతి రోమాంచ విశంకిత
చతురాంతఃపుర వధూ[పసాదన రసికా!
(పారిజాతాపహరణము- 1 ఆశ్వాసము, 189 పద్యము)

భీ దూసి రామమూర్తిగారు తమ సురభి వ్యాఖ్యానమున, “రాజులక్కాల


ముననే కాక [ప్రాచీన కాలము నుండియు వసంతోత్సవములు జరుపు వాడుక
యన్నట్టు సంస్కృత కావ్యాదుల వలన దెలియవచ్చెడు" అని (వాసీరి-

వీనినిబట్టి వసంతోత్సవములు అనాదిగా జరుపబడు చుండెనన్మి రాచ


పందిళ్ళలో నాన్మాపదేశాగతులు, “ఎవ్య డేతువధాన మెరుగు” నయ్యవధానము
(ప్రదర్శించి, సత్క్బృతులగుట జరుగుళుండెనని భావింపవచ్చును*
వాలి
0 ఫా
జీగెష
ణ్‌

పూర్వకాలపు బండిళులు జిగీష్మాపధానమైన జీవనము గడిపీనవారు,


చతుష్షష్టికళలు నేర్చుటలో దృప్రినతక, ఆయా కళలయందు తమ పాండిత్యము
పరిగణింపబడ వలయుననెడి పట్టుదల చూవీనవారు,

శ్రీ మదహోబలశాన్త్రిగాడ - అంధులు -శ్రీచింతామణ్యుపాసకులట.. వీరు


కాశీ మహానగరమున న్భెపండితుల జయించి, “ోకాళ్యా మేకః కాశీనాథో ఒవశిష్టః”
అన్నవారట. ఈ (బాహ్మణుడు చెప్పులు కుట్టుటబయందు గూడ దిట్టతనము సంపా
దించి మాదిగలశచే సర్జిఫికెటు సౌొందిరట.
(కృష్టాష్యతికంసెపైంబరు 1087)
(ప్రాచీపల పట్టుదలకు నిదర్శనముగా వేంకటకాస్త్రిగా రొకగాథ నుదాహ
రించినాకు. ముంగండ వాసిమైన థ్రీ పుల్లెల దక్షిజామూ
ర్తి శాస్తుఏలు గౌడు కాలో
ఫ్రీ జాగేళ పండితజీయొద్ద చిరకార విద్యాభ్యాసము చేసి, గృహస్థాశమాభిమ
ఖులై
వచ్చుతు, (తోవలో. కొన్ని సంస్థానములలో పాండిత్యము (పదర్శించుచు,
మాడుగుల సంస్థానమునకు వచ్చిరట. అక్కడ భావ్యమంతా సంధ్యావందన
(ప్రాయముగా కంళపాళముగానుండిన ఇం్యదగంటి గోపాలళాన్తి గారితో వాదము
చేసి, ఓడిపోయిరట, ఓడి, స్వ(గ్రామమునకు. బోలేదు.. వెనుకకు దిరిగి, మజల
కాశికిటోయి. వదిపం।డెండేండ్డు, కృషిచేసి, గోపొలళాస్త్రిగారి నోడింపవలినని,
మాడుగుల నంస్థానమునకు బోయిరట, పాపము, గోపాలకాన్త్రిగారు లేరు.
స్వర్గస్తుక్రయు"డిరి. దానితో పుల్చవడి. “అయ్యో! నా కోక తీరకపోయెనే' యని
వగచిరట.

ఆహోబలకాస్త్రి గారివలి సర్వకర్మీణులై రాణింపవలినను దీక్షతో కచ్చ


గట్టిన పండితులలో థ్రీ కాశీ కృష్టాబార్యులవారు వాకోనదగినవాడ. వీఠాపుర
భూవర సన్నిధానమున వీరు చెప్పిన యళ్చలమాలిక బరికింపుడు:
(ప్రథమ (ప్రకఠళణము కై

వీరికి నెట్టివిద్య దభియించునొ వారల కట్టి విద్యలో


నే రథమొస్ప జేసి ముద మీవలెనంచు దలంచి కొంత నే
నేరిచినాడ దర్కమును, నేరిచినాడ నొకింత వ్యాకృకిన్‌
నేరిచినాడ సత్కవిత, నేరిచినా డవధానతం్యతమన్‌
నేరిచినాడ వాజ్ముఖము సేంచినాడ పురాణవక్ర్రుతన్‌
నేరిచినాడ గొనకళ, నేరిచినాడను వాద్యభేదముల్‌
నేంచినాడ నై ద్యమును, నేంచినాడ కథాకధారలస్‌
నేరిచినాడ హూణక్షళ నే దగురీతి, సమస్త విద్వదా
. ధార! శమం బదంతయ వృథాయగుతుండు గదే, స్వదేశరా
గ్లౌరవమున్‌ వినా........" (ఆవధాన య్యాత)

జేడ్డ (పాపున మడుగులో మొపలివలె నిగిడి శూర్చుండి, యెంతటి


పండితదంతినై న దమ సంస్థానమున నడుగు పెట్టనియకుండ (పకిష్ట నిలుపుకొన్న
వాడను గొందఖుండిరి. అట్టివారు పౌండిత్యముచేగాక, మంతతం్యత ప్రయోగము
లనే (వతి నోడించుచుంకిరి.

పిఠాపురో [పథువు ఫ్రీ గంగాధర రామారావుగారి సమక్షమున జరిగిన


యొక్‌ విశేషము భ్రీ చెళ్ళపీళ్ళవా రుటంకించిరి,

అలనాడు నవద్వీపమున జదివి వచ్చిన తర్కపండితు లసాధ్యులు మవ్వు


రుండిరట వారికి 'సుబ్బ్మతయి మని ప్రసిద్ధి కలిగనట. అ మూగురిలో
లీ తణికెల్ణ సుబ్బన్న కాస్త్రిగారొకరు. ఆ కాలమున థీ కొవ్వూరి గోపాలకాస్ట్రి
గాడ షట్ళా స్త్రకంకితులు, విశేషించి తర్మములో నిష్టాతులు మంతవేత్తలట.
నీరిద్దుకి తర్కవాదము.. పెట్టించి తమాషా చూడవలేనని రాజుగారి కభిలాష
గాఢముగా నుండెనటి.. సుబ్బన్న కాస్త్రిగారు కేలుమోడ్చి, “'మహాపభూ! నాతో
తర్కుములో పూర్వపక్క సిద్ధాతము చేయగలవారు,. మా (తయములో తప్ప ఈ
దేశములో లేరు, ఈ మంకాస్త్ర వ్యాసంగులతో. వాదించగూడదు. ఓడినచో
వీరు ప్రయోగము చేయదురు' అని విస్పష్టముగా జెప్పినను రాజుగారు విఫలేదు,
పైగొ-ఆటువంటి అనర్థమేడియ మా సన్నిధిలో జరుగదని, జరిగినచో. తర
తరాలుగా మీ కుటుంబ పోషణ భారము నేము వహింశుమని హోమీ యిచ్చి,
శల అవధోన విద్య

రంగమున దింపిరి, సుబ్బన్న శాస్త్రిగా ఢపపాదించిన పూర్వపక్షము డిక్కంపము


గలిగింపగా, గోపాలళాస్ట్రి గారు (గుడ్జెజ్టిచేసి చూచిరట. అంతే. 'అదిగో బాబూ!
[ప్రయోగించారు దేన్నో అనుచు సుబ్బన్నళాస్త్రీగారు నిర్వాక్కుగా పడిపోయి
రట. పదినాళ్టప్టే యయోమయన్థితిలో నుండి పంచత్వము బొందిరటి.

దీనినిబట్టి రాజాస్థానములో గెలవవలినను పట్టుదల యే యంతస్తులో


నుండెనో యూహించికొనవచ్చును.
(కృష్టాప్మతికంజూన్‌ 1086)

ఏకచ్చ తాధిపత్యము నిర్వహించిన చకవర్తివలె జీవితము గడిపిన మహీ


కవు లుద్దండులుండిరి. వీరు చచ్చినను, పరాధిక్యము కాదు, సామ్యము నంగీక
రింపరు. కళింగకవి నసన్న్యసించుచు-

హే గోదావరి! దేవి! తావక తట్టోద్దేశే కళింగః కవిః


వాగ్దేనీ౨ బహృదేశదర్శన సఖీం త్యక్త్యా విరక్తిం గతః
ఏన్లా మర్ణవమర్యసుప్త మురజి న్నాఖీసరోజాననం
(బ్రహ్మాణం గమయ క్షితి కథ మసా వేక్రాక్రిసీ స్టాస్మతి
అన్నాడట,

ఈ సన్యాసి తాత్సర్యమేమి? తాను దప్ప మజియొక కవి లేడు. ఉన్నచో


సరోజాసనుడై న బహ్మ యొక్కడే తన తరవాతివాడుగా నున్నాడు అని.

దిగ్విజయధన్యుడై న శ్రీనాథుడు “ఈక్షోజిన్‌ నినుబోలు సత్కవులు లేరీ


నేటి కాలంబునన్‌' అనిపించుకొని, “దివిజ కవివరు గుండియల్‌ దిగ్గురనగ' నమర
పురి కరిగెకు,. తెనాలి రామకృష్ణకవి "ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూ
వాంబునుం జుట్టిరా విదితంద్రైన మహిన్‌ మహారధ కవితావిద్యాబల్మపొఢి నీ
శమురేరీ?్‌ యని కొనియాడబడెను.

ఇట్ట మవోపురుషుల జిగీష విశ్వ శేయోభూష,


అన్‌
0 ఫా
కవిసార్వభొోముడు

ఆం్యధ్ర వాబ్మయ (ప్రపంచము నోజస్యంతముగా గీర్చిన అసమాన విద్యా


సనాథుడు ్రీనాథుడు.
“మహి మున్‌ వాగనుశాసనుండు సృజియింపన్‌ గండలీం్యదుండు తన్మహ
నీయస్థితి మూలమై నిలువ, ్రీనాట్రుండు (పోవన్‌.... అని వసు చర్మితకారుడు
వాగ్చైచిత్రిలో శ్రీనాథుని పోష్ట్రత్వమును బ్ధాఘించెను.

దగ్గుపల్లి దుగ్గన శ్రీనాథుని మజది, శిమ్యడును.. ఇతడు తన నావిశేతూపా


థ్యానావతారికలో..

“సంస్కృత (ప్రాకృత శౌరసేనీమఖ్య


భాష్టా పరిజ్ఞాన పాటవంబు
పన్నగపకి సార్వభౌమ భాషిత మహా
భాసష్యవిద్యా సమభ్యాస బలము,
అఆక్షపాద కణాడ పశ్షిలోదీరిత
న్యాయకళా కౌళలా8శయము,
శకి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంత
కబళన వ్యుత్పత్తి గౌరవంబు
పూర్వక విముఖ్య పరచికాపూర్వ్య కావ్య
భానరస సుధాచర్వణ [ప్రాఢతయను
గందళింపగ్‌.... ౨... ॥
(నాచిశేతూపాఖ్యానము, ఆ, 16, ప్ర

తేజరిల్లు శ్రీనాథమూ ర్రిని సాకాత్కరింపజేసేను.

ఇట్టి శ్రీనాథుని విద్యాధికారి పీఠమున నిలిపి కోమటి. వేమభూపతి గౌర


వించెను. విద్యాధికారికి రెండు పనులుండెను, “విద్యా పరీక్షణ వేళలందు బహు
14 ఆవధాన విద్య
దేశ బుధులతో భాషించటయు,' దొనళాసనములు రచించుటయు, తండోప
తండములుగా నెడతెగక, కొండలీటికి వచ్చెడి పండితుల పూర్వపక్ష సిద్ధాంత
వాదోపవాద కోలాహలములు వినివిని రాటుదేలిన భ్రీనాథుని మతికి సళల శాస్త్రార్థ
ములు సంధ్యావందన పాయముగ నుండెను.

కొండవీటి రాజ్య మస్తమించిన పిదప రాజము హేర్యదవరమున కరిగి, వీర


భటదారెడ్డి విద్వాంసుడయ్యెను. ఆ కర్పూర పసంతరాయల ఆస్థాన రంగము
పండితాఖండల వాజ్నృత్య నిత్యమంగళోత్సవముగా నలంకరించెను

ఇట్టుండగా కర్ణాట [ప్రభువు కొలువున బీటవెట్టికొని అష్టదిగ్ణయ యశోఒ


వస్టంభుడై కవిసార్వభౌమ బిరుదమూని మిట్టిపడు గౌడ డిండిమభట్టారకుని కాంస్య
డిండిమధ్వని ్రీనాథుని చెవిని బడెను, గొడేయ వాగ్గంబర మిట్టుండెను:

'అగే డిండిమతాడనం తత ఇతో వంది వజోద్దోషణం


ద్వ్యికా శ్చిత్రపదాః కియండి బిరుద పోతాని పద్యాని ఈ
ఆస్రాం కొవ దిదం మహేశమకుటి కోటీర కల్డోలిసీ
కల్లోల పతిమళ్చి సూ క్రివిభవై క్థ్యేష్యా న్విజేష్యామహే.'

(ముందర డిండీమ వాద్యము, (పక్కల బట్టుల పొగడ్తల, వన్నెవన్నెల


చెక్కెములు, లెక్కలేనన్ని బీకుదావశీవద్యములు = మా వైభవ మింతటేది. కాని,
దానితో నేమి? గంగాతరంగముల మచ్చరికించు వచోవిభముతో మేము (పత్యద్ధల
నిర్జింశుము.)
యై

చెప్పెనుగదా భాణభట్ట రకుడు "గ్గాడ్రే వ్వక్షర డంబరః అని,

థ్రీనొథుని (పకృతి “కంటకుడై న క్యాతవు డొకండు తనంతబివాడు


గళల్లినన్‌ కంటికి స్మిదరాని' ప్రకృతి, రాజను హేయ్యదవరము నుండి కర్ణాట విజయ
నగరమునకు బోయి, పూటకూటింట విడిసి, రాజదర్శన మపేక్షించి, అక్కడి
కవ్పలనుబట్టికొని తంటాలుపడి, సీర్నిమి శ్రముగానగు జాగు సహింపజాలకఎ

“కుల్లాపెట్టిడి
మ క.
గోక జుట్టితి
ట్‌
మసోకూరాాసముం
డ్‌
దొడ్డికిన్‌
గి

జల్దానంబలి (ద్రావితిన్‌ రుచులు దోనంబంచు బోనాడితిన్‌


1వథమ (ప్రకరణము కేర్‌

వెల్లలిన్‌ డిలపీష్టమన్‌ మెసవితిన్‌ విశ్వస్త వడ్డింపగా


తల్ల! కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేము శ్రీనాథుడన్‌,
అసి వాపోయెను, కాను సరస్వరిశాథ్రు డ౬.
[. వాణీ లక్ష్మీ లవంగేషు.... )

రాజ్యాశయమున నుండి సుఖము మరగిన భోగి పవాసదై న్న్వమన కోర్వ


జాలిక యంగలార్చుట వింతకాదు, కాని, విధవ చేతి కూడు గుడువవలసి వచ్చె
నని పగచుట వింత “లాలిత పొదనూపుర రృుళంర్పుళ నాదము లర్జిసిల్టి, బైచేల
చెజంగు. దూలగి (ఫ్రేమేశ్వర పురాణము: లిం144 వ్ర వడ్డించు. వారిజాతు
లుండిననే అతనికి దృప్తీ.

ముమ్మకవి తోడ్పాటుతో (ప్రౌథదేవరాయల సందర్శించి, చం్యదభూష


[కియాళ్ళక్తి యొడయరు తేర్చరిగా, డిండిమ కవిసార్వభౌమునితో నుద్భట వివాద
మునకు దలపడి, గెలిచి, రాజాస్థ్రానముననే యతని కంచు ఢక్క పగుల గొట్టించి,
“కవిసార్వభౌమ చీపదము నొడిచికొనెను.. ఇట్లు పౌరుషోపలబ్ధమైన కవిసార్వ
ఖౌమ బిరుదము వహించి, తెలుగు నేం నాలుగు చెజగులు ఆసీవాటుగ్‌ దిరిగి,
దిగ్విజయ ధన్ము డయ్యెను.

“త్రై0ిలోక్య విజయసొధ”. చంద శాలికయందు. కొలువుదీరిన పంటకుల


సార్వభౌముడు 'కర్ణాటక్షితిపఫాల మౌక్తిక సభాగారాంతరావ ర్రిత స్వర్ణస్నాన
జగత్చరసిద్ధ కవితో తద్వచస్సాధము పంచ నొకించుక తావు గోరి, *ఈ క్షోజిన్‌
నినుబోలు సత్కవులు లేరీనేటి కాలంబునన్‌ అని తక్రై వారము చేసిరి,
(కాశీఖండము: సిక 14 స్సు

కొండవీటి కోమటి వేముని కొలువున నుండినప్పుడుగానీ, రాజమహేం్యద


వరపు టల్హయవేముని యాస్థానమున నుండినపుడుగాని, శ్రీనాథుడు తద్విరోధులగు
నితర రాజుల జూడక మానినవాడు కాడు,

హేమళబ్ధివికారమే. వేమళబ్ధము. నిరక్షరాస్యుల నోళ్ళలో హేమ్షారెడ్డి


“యేమారెడ్డోలై,. తిరిగి చదువరుల చేతిలో. “వేమారెడ్డియై [గంథములశెక్కి
యుండుమ బంగారయ్య వంటిదే హేమయ్య నోమము,
18 అవథాన విద క్ట

హేమాళెడ్డ (ప్రాపుననున్న భ్రీశాథునకు కస్తూరి దొరకదా? సాంపరాయని


తెలుంగాధీపని సన్నిధి కేగి చెప్పిన పద్యము చూడుడు:
“అక్షయ్యంబుగ సౌంపరాయని తెణంగాధీశ | కస్తూరికా
భిషాదానము సేయురా! సుకవిరా డృృందారకశేజికిన్‌
దాఇారామ చవక్యభీమవర గంధర్వాప్సరోభామినీ
వత్షోజద్వయ కుంభికుంభముల.పై వాసించు దద్వాసనల్‌.”
ఎంత ధ్రీరముగొ జెప్పెను! తనకెంత పలుకుబడి పొబల్యముండెనో!

కర్ణాటాధీశ్యరు నాస్ట్రానమున 'కనకాభి షేకము చేయించినగాని నిన్ను బొగడ"


నని కూర్చున్నాడు, ఆ పద్య మిదిః

“జననాథో త్తమ! దేవరాయ నృపతీ! చశేక! శ్రీవత్స లాం


ఛన సంకాశ! హర్మిపభావ! భువిరశాదక! నాటోటికిన్‌
గు నృపస్తోత సమద్భృవంబయిన వాగ్జోషంబు కాంతంబుగన్‌
గనకస్నానము జేసి గాక పొగడంగా శక్యమే? దేవరన్‌!
(మవోకవి (భ్రీనాథుడు )

పై పద్యమునందు [పథమ చరణమున “జగతీచ్య తేక అనియు, ద్వితీయ


చరణమున 'కవిరఇుదత్ష' అనియ నుండియుండును.

సింగభూపాలుడు రెడ్డ గొంగ, అయినను థ్రీనాథు డతని దర్శించెను.


కవుల కందరును కొవాలసీనవారే కదా|!
సింగభూపాలు నాశీర్వదించి, కొలువు కూటనమునం

కం. సర్వజ్ఞ నామధేయము


శర్వునకే రావుసింగ ఇనపాలునతే
యుర్విం -జెలును దక్కొరు
సర్వజ్ఞాం డనుట కుక్క సామజ మనుటే,

అని గొసెక్క నాడెను. రాజమ హేర్యదవరపు శెడ్డకది వెళ్కసముగ దోచి


థ్రీనాథుని జూచి, “నీ విచ్చకాలమారివి, సమయోచితనుగా నెవరినయిన, నెట్టయిన
(పథమ (ప్రకరణము 7

బొగడుదు'వని మొగము చిట్టించుకొనిరట.. అప్పడు. శ్రీశాథు డాపర్యము నిట్లు


విజిబి చదివెనట: సర్వజ్ఞ నామధేయము. శర్వునకే.. (ఆన్యుఎకు లెదు. తాను
తగిలించికొన్నాడు గాని రావుసింగజనపాలునక్తు ఏయుక్వున్‌ పెల్లును? (ఉర్వి
యనగా తన రాజ్యపు పొళిమేరలలోనిదే కాదు కదా తిక్కొరు సర్వజ్ఞుండనుబ
(శ్రర్వునికంటె అన్ముడగువాని సర్వ్యజ్జుంద పుట) కుక్కు సామజ మనుటే,

ఇట్టి యొడుపు లెజిగినవాడే సభాముఖమున రాణిందును.


్రీనాథుడు రెడ్డ యాస్థాన కవియని వెలమచంద్దెప్పుడును కంటగించికొన్న
వారు కారు. మీదుమిక్కిలి వారి కితినిపై నుదారమైన (పేమ యుండెను. వెంత
లేందే తాను వచ్చి యడిగినంతనే, రాజకీయ వ్యవహారవుం జోలి సీకెందు కనక్క
కటారి యిచ్చి సంపుదురా? తమ యేలికల యబ్బణశించి కటారి గొనిపోయిన
వెలుగోటి మాదయ లింగమనేని బ్లాఘించిన పద్య మెంతి యుదులుగా నున్నదో
చూడుడు: +

జగనొబ్బ గండాంక సంగామ న్శ్గోంక


జగదీశ రాయవేళ్యాభుజంగ
అఖభిలకోటల గొంగ యరిరాయ మదభంగ
మేలందు ధరణీశః మీన జొల
మూరురాయరగండ మురియు రాయల మిండ
యఖివృద్ధి మీజు చౌహత్తమల్లి
ఘనరాయ గోవాళ కామినీ పాంచాల
(బహ్మాయ శశివంశ పరషవామ
దండి బికదుల సురతొణి గుండె దిగుల
బకిర యల్లయ వేమని పగర మిండ
రమణ మించిన వేటిని రావు బిరుద
సంగరాటోవ మాదయ లింగభూప,

ఈ పద్యము విని 'ఆల్లయవేముని పగరమిండ” గుండె కరగి, కటారి తిరిగి


యిచ్చెను. ఏ ఖ్యాతి గోరి రెడ్డ పౌడవలాంఛనమైన కటారి గొనివళ్ళ్చెనో, ఆ ఖ్యారి
ట్ర
వగ ఆవధాన విద్య

ముతో జేయి కలిపి, దాని కూతగా నిఎచునట్టు పయోగించుట కలదు. ర్రీని


వలన నర్థ సౌకర్యముకన్న శయ్యా సౌకర్యము మిన్న. భ్రీనాథు డీమెలకువ
తిక్కయబ్వనుంచి (గహించెను.. “కాలస్వైర విహార భంజన కళా కౌత్తూహల
సవ్య (భారత వౌసనల పర్వము; బిల్లిడ్తీ పద్యము) వంటివి ఆ “రసాభ్యులిత
బంధ మనస్కుని" (పబంధములందు అంత కొట్టవచ్చినట్టు లగుపడవు. కాన్సి,
భ్రీనాథుని (పబంధములందు “ఈశ్వరార్చన కళాశీలుండు, వ్మ్‌భమ కళాగర్యంబు,
చటుల వ్మికమ కళా సాహసంబొనరించు. కుటిలాత్ములకు గాడు కొండవీడు”
వంటివి కొల్డలుగా వీనుల విందొనరించుచుండును. ఇట్టి కొన్ని గుర్తులు, తెలుగు
పలుకుబచ్ళ ఫొసగించుటలోని (పోడళనమ, నాలుగు పాదములు 'సమతూకము”
సంతరించుటిలోని యొస్పీదము, కర్తృత్యమును. గుర్తించుటకు తోడ్పడును,
(పకృతోదాహృత బాలా వర్ణనాత్మక సీస పద్యము ్రీనాథునిది కాకపోయినను
నష్టము లేదు, కమనీయ కవితాభ్రీ (ప్రదర్శించి సభను రంజించియే తాను
“కర్ణాటదేళ కటక పద్మ వనహేశి యయ్యెననుటి యశార్థము,

ఢీవిళాలుడ్రైన రావు సింగభూపాలని సీండుకొలువున ్రీనాథ్రుడు కొన్ని


సమస్యలు పూఢించెనందురు.. “కుక్క
వొ నక్కవో ఫణివొ (కోతివొ పిల్లివొ భూత
పిల్లివో” అను సమస్య బహుళ [ప్రచారము సౌందినది.

తక్కక రావుసింగ వసుధావడు డర్ధల కర్థ మిచ్చుబో


దిక్కుల లేసి కర్ణన్ని దధీచిని భేచడ వేబ్నమాను బెం
పెక్కిన కామధేనువు శిబీందుని నెన్నెదు భట్ట! దిట్టఫై
కుక్కవో నక్కనా ఫణివొ [కోతివొ పిల్టివొ భూతపిల్లివో,

సద్యములు రాజస్థానములందే కాదు, పల్లెటూళ్ల రచ్చలయందును. జాటు


వుగా బలికిన మేటి శ్రీనాథుడు.
పలనాటి వల్దేటూళ్ళ గుణించి పలికిన యాటవెలది యెయ్యారము కబ్దచ్నిత
మనోహరము.
అ. వె చిన్న చిన్న ఉస్ట్ర చిల్జర దేవున
నాగులేటి నీళ్ల నాపరాళ్ల .
[వథమ (ప్రకరణము 81

సజ్జ జొన్నర కూళ్ణరొ సర్బంబులును దేష్ట


పల్టేనాటి సీమ పల్దిటూప్ట
వట్టి చేతులతో దిరిగివచ్చి పలనాటి పరిస్టితి వివరించిన వైఖరి:

ఊఉ. ఆంగడి యూరలేదు, వరియన్నము లేదు, శచిత్యమేమిలే


రంగన లింప్పలేరు, (ప్రియమైన వనంబులు కేవు, నీటికై
భంగ పడంగ బాల్పడు కృషాపరు లెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన పలనాటికి మాటికి బోవ నేటికిన్‌,

“రసికుడు పోవడు సల్నాడు.'

'ద్రఇాపానక ఇండశర్కరలతో రంభావల (శ్రేణిలో గోక్షీరంబులతోడ


ుబాలకలమాహార ంబు' సేవించు
మండెగలళో [గొన్నేతితో పస్పుతోనక్షయ్యంబగు నేర్మ
పూట గడచునా? “ఆంగన
భోగికి సజ్జజొన్నకూప్త చవి యగునా! కస్తూరి నేక
ది నాగరకవిలాసము దూర
లింపులేరనుట వ స్త్రభూషణ గంధానులేసన మాల్యా
తళుకు
మగుటిచే మగువలండింప్తు గనిపింపదని యనుట గాదు, బాహీరములైన
గల పదార్థము.
చెళకులకంచె నాంతరమైన కృంగారము థ్రీశాథుని దృష్టిలో విలువ
గుజించి చెప్పిన పద్యము పరికించిన నీ విష
కడిదిప్తరపు బోగమువారి.
యము తేటపడును.

ొట్టు మం
వరయ ముక్కు ముంగరయు జెంపల గంధము చుక్కబ
జీర రుణంరుణార వము చేతుల కంకణ నిక్కుణంబు నొ
య్యారవ్లు జాలు కొవ్వును గయాళితనంబును గాని, లోన శృం
గార మొకింత లేదనట గంటిని ఈ ప్వరి వారకాంశలన్‌.
" పిటి శెద్దడి యేర్చతినపుడు చెప్పిన కందము :
కం. సిరిగలవానికి జెల్దును
దరుణుల ఐదియాజువేల దగ బెండ్రాడన్‌
దీరిపమున కిద్ద రాడా! '

పరమేశా! గంగ విడువు పార్వతో చాలున్‌.


లిల్లి అవధాన విన్మ

కట్టోన్న 'పెండ్డమను విడువ మనుట ధర్మమా? శివునకు గంగ "తగి


చెండాడిన తరణి కాదు. కనుక విడువ వచ్చును,

తములపాకుల బేరములాడటోయి చెప్పిన చంపకము :

చం. తొలకరి మించుడీవగతీ దోస దుకాణము మీదనున్న య


య్యశికుంవేణితో తముల పాకుల బేరము లాడబోయి నే
వలచుట శేమి, శంకరుని వంటి మహాత్ముడు లింగరూపిదై
కులికెడు దాని గబ్బి చనుగుబ్బలసందున నాట్యమాడగన్‌.

నుజియొక ముద్దులొలుకు సీస

పొగసుకీర్ణడదాన సోగకన్నులదాన
వ్యజాలవంటి పల్వరసదొన
బంగారు జిగిదాన బటువుగుబ్బలదాన
నయమైన యొథయ్యారి నడలదాన
తోరంపు గటిదాన తొడల సిస్టలదాన
పిడికిట నడగు నెన్నడుము దాన
తపకజెక్కులదాన బెపకుముక్కరదాన
సింగాణి కనుబొమ చెలువుదాన
మేలిమి పస్తిండి రవ కడియాలదాన
మించి పోనేల రత్నాల మించుదాన
తిరిగి చూడచె ముక్యాల సడలదాన
చేరి మాటాడు చెంగావ బీరదాన,

ఈ రీతిగా పద్య రత్నములు వెదచల్చుచు లోకము నలరించుచుండిన థ్రీశా


థుడు తాను చూచుచుండ్రగనే యెండరో రాజులు, ఎన్నో రాజ్యములు పోయి,
తన (ఐదుకు దుర్శమై అసువులు బాయు జెప్పిన సీసము - .
శే 4” న

కాశికోవిశ్వేథ గల్తిసె వీరారెడ్డి.


*2* ర క్య్యారషరంబు లేరాయడిచ్చు,
(వళమ (ప్రకరణము లలి

రంభ గూడె తెలుంగురాయరాహుత్తుండు


కస్తూరి శేరోజు (బస్తుకింళు,

న్వర్గస్థుడయ్యె విస్సనమం్యతి మటి హేమ


ప్నాతాన్న మెవ్వని పంక్తి గలదు,
త్రై లానగీరి బండె మైలారు విభుడేగి
డినవెచ్చ మేరాజు దీర్పగలడు,
థాస్కరుడు మున్నె దేవని పాలి కరిగె
కలియుగంబున నికనుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్‌ దిగ్గురనగ
నరుగుచున్నాడు ఫ్రీశాథు డమరపురికి,

దాదాపు తొంబదియేండ్డవాడు అవసాన కాలమ.న జెప్పిన పద్యము కద్మా


ధార చెడలేడు... రీతి ఇెడలేదు.. ఏమి రాజసము! తాను స్వర్గమునకే పోవునా!
పోయి వాచస్పతి. పీఠ మ్యాకమించునా!. కర్ణాట దేశమునకు బయనము కట్టి,
డిండిమ కవిసార్వభౌమునితో దలపడబోవు నపు డెట్టి అత్మ (పత్యయముందెనో,
నిర్మాణ, వేళ యందును అట్టి ఆత్మ (వత్మ్యయముండుట అళ్చర్య జనకము. దేవ
నభయం దష్టదీక్సాలకుల నభివర్జించుచు సీసములు గుంఫించునో! రంభాద్యప్పరో
భామినుల నృత్యాది కళావిశేషములు ఆరభటీ వృత్తి మత్తేభవ్మిక్రీడిత వృత్తముల
శ్ఞాఘించునో! మహర్షుల జ్ఞానోపడేశ స్యూతము లనువదించునో! "
ఫ్రీవాథుడు కవిసార, సభౌముడు,
ఆవధానులకు ఆదర్శమూర్తి.
చతుష్షష్టి కళలు
నిన
కళలు ఆఖువది నాజగని (ప్రసిద్ధి కలదు. వాళ్స్యాయన మని పేర్కా
కళలుం

1 గీతం, ఓ. వాద్యం, 4, నాట్యం, క్‌, అతలేఖ్యరి


8. నృత్యం,
8. పుష్పా స్తరణం ర, దళ
గి పెశేషకళ్ళేద్యం, ఇ తండులకుసుమవకివికారాః,
11 శయనరచనం, 18 ఉదక
నవననాంగరాగణ 10, మజిభూమికాకర్మ,
16. చ్నితాళ్చయోగాః, కేర్‌ మాల్య గథనవికల్చాః
వధ్యం, 1. ఉదకాఘాతః,
14, శేఖరాపీడయోజనం, 1. నేపథ్య పయోగాః 18, కర్ణష్మతభంగాః,
20. భూవణయోజనం, లిక, ఐర్యిదజాలా£, 9 కౌచ్చు
19, గంధయ క్షిః,
మారాళ్ళయోగాః వికీ, హస్తలాఘవం, ల విచితశాక యా షభక్ష్యపకార
ణి ల సూత్ర
(కియా, రు పాననరనరాగాసవయోజనం, 26. సూచీవానకర్మా
[క్రీడా 98. వీణాడమరుకవాద్యాని, లర (వ్రహేా, _తీ0, (వతిమాలా,
&1.. దుర్యొచకయోగాః, శిల ప స్తకవాచనం, లలి. నాటకాఖ్యాయికాదర్శనం,
,
ల, కావ్యసమస్యాపూరణం, ర్‌, పట్టికాదేతవాన వికల్చాః, శిరి, తర్కుకర్మాణి
శి? తక్షణం, కీర. వాస్తువిద్యా,. 89. రూప్యరత్నపరీషా, 40. ధాతువాదః,
41, మణిరాగాకరజణ్ఞానం,. 4కి. వృత్షాయ ర్వేదయోగాః, శప మేష కుక్కుట
లావకయుద్ధవిధిః, ఖీడ్సీ పకళారిక్థాసలావనం, శ్తీర్ట్‌ ఉత్పాదనే సంవాహనే తేక

ర నే చ కౌళలం, 48. ఆక్షరమున్షికాకథనం, 4?. మ్రేచ్చితవికల్చాః, 48, దేశ


ది
;గివిజ్ఞానం, శ0ి, పృష్పళకటికా, ర్‌0. నిమి త్తజ్ఞానం, ర్‌!1, యళ తమాతృకా,
్‌

శకి. దారణమాతృకా. లల, సంపాఠ్యం, లకీ మానసీ,. ల. కామ్మాకియా,


58. అభిధానకోళః, 5. ఛందోజ్ఞానం, 58. (కియాకల్పః, 59. ఛలితక
లాగా 80. వస్త్రగోపనాని, 81. ద్యూతవిశేషాః, రి ఆకర్ష క్రీడా, రక, బాల
్రీడనూని,, 64 వైనకీనాం వైజయికీనాం వ్యాయామికీనాంచ విద్యానాం జ్ఞానమ్‌.
(వాళ్ళాయన కామస్య త్యగంథ సాధారణాధికరణ శృతీయావ్యాయ స్థ.)
[వథమ [ప్రకరణము బ్‌
వాఠ్స్యాయనో క్త కళావిశేష్షములు రసికజనసామాన్యములు. వీనిలో వహే
కా ప్రతిమాలా దుళ్వోచకయోగ పుస్తకవాచన నాటకాఖ్యాయికాదర్శన కావ్య
సమస్యాపూరణ అక్షరమున్టికాకథన మ్టేచ్ళితవికల్ప దేళభాషావిజ్ఞాన ధారణ
మాళ్ళకా సంపొఠ్యమానసీ కావ్య కియాభిధానకోళ చృందోజ్ఞాన [క్రియాళల్చాదులు
వాబ్మయశాఖలో నొడిగెడి కళలు,

శ్రీ వెళ్ళపిళ వేంకటికాస్త్రి గారు, రఘువంశవ్యాఖ్య ననుసరించి వాసి


(పకటించిన చతుష్షస్టిక లు:
1 గీతం 2. వాద్మితం, 3. నత్తం, 4. నాట్యం, ర్‌, చిత్రం,
ర ప్త స్తకకర్మ, గా వ్మతళ్ళేద్భం, రి లిపిజ్ఞానం, 9, వచనకౌశలం,
10, వైలక్షణ్యం, |. మాల్యవీధి, గల్టీ (గంథయకక్రి, లి ఆస్వాద్య
విధానం 14. అనురంజనజ్ఞానం కేర్‌, రత్నపరీక్ష 16, సీవ్యం,
|. ఉపకరణ కియ, 18, అజీవజ్ఞానం, 10, తిర్యగ్యోనిచికిత్సితం, విం
మాయాక్ళృతం, 21. పాషండసమయజ్ఞానం, లల [క్రీడాకాళలం, వలి సరవా
హనం, 24. శ రసంస్కార కౌశలం, 25. అయప్రాప్తి, వరి, రవ్షావిధానం,
87. రూపసంఖ్య, 26, (క్రియామార్గం, ర జీవ్యగహణం, 80. నయజ్ఞానం,
81. చ్మితవిధి 88. గూఢరాశి. లిలి. తులానిధి, 84. క్షీష్రగహణం, న్‌్‌,
అన్నుపా ప్తి, 88. లేఖ, 87. స్మృత్యన్మ్నుకమం, 88. శీలావ్యాపారమోహనం,
89 గహణాదానం, 60. ఉపస్థాననిధి, శం యద్ధం, శీలి తతం, ఉలి,
గతం, 44. త్రీ పరుష భావగహణం, శ్‌ స్వరాగ్యపకాళనం, కర్రి, (ప్రత్యంగ
చానం, 47. నభివిచారం, 48. దంతవిచారం, 498. నీవ్మీసంసనం, 50. గుహ్య
స్పర్శనలోమ్యం, ర్‌], పరమార్థకొశలం, 5జీ. భూషణం, 8. సమానార్థత,
ర్‌ (ప్రోత్సాహనం, ర్‌5్‌, మృద్యుకోధ్యపవర్తనం, ర్‌రి, (కుద్ధృపసాడనం,
ర్‌, సుప్తాపిత్యాగం, తి, పరమస్వాపవిధి 58. గుహన్షిగహం, 60
స్మాతషాతనం, 61. రమణవీక్షణం, ర9, స్వయంశపథ్మకియ, 63, (ప్రస్థిశాను
గమనం. 64, పునర్నిరీక్షణమ్‌.
(కళలు: గృహలక్ష్మి: వే 1080)

ఇందు లిపిజ్ఞాన వచనకొాళలములు వాజ్మయ వినయములు, పృ స్తక శర్మ


శావ్యనిర్మాణవ్యాపారమా1 కాటియాకులతో. పుస్తకములు తయారు. చేసెడి
బిగి అవధాన విద;

పనియా! కడపట శృంగారాత్మకములు కనబడును. అజమహారాజునకు స్వయం


వరలభ్ధియైన యిందుమతి గ ప్రియశిష్యా లలితే కళావిధా” అని కాళిదాసు (వాసెను,
'రఘవంఠము: 8-87) ఆ సుందరి కజచిన కళలు లలితకళలు,

కొరవి గోవరాజు “సీింహానన దార్చ్మాతింశిక* యందు చతుష్షష్టికళలు


(పస్తావించెను

“నాలుగు వేదంబులును శికాది షడంగంబులును స్మృతులును బురాణంబు


లును బూర్యోత్తత్తర మీమాంసలును న్యాయవిస్తారంబులును నితిహాసంబులును
వాస్తుకాస్త్రయిను (శౌతతర్యతంబును నాయర్వేదంబును ధనుర్వేదంబును విష
(పతీకారంబుకు మంత పతీకారంబును గజణితంబును మార్యితికత్వంబును జల
స్యూతంబును సంగీతంబును సొహిత్యంబును నుచితకృత్యంబును నాటకంబులు
కావ్యంబులు నలంకారంబులు నానాదేశభాషలును సకలలిపి పరిచయంబును దూర
గమనంబును దూర్మశ నజంబును ధురంధరత్వంబును వశ్యాకర్షణాది షట్కర్మంబు
లును వాహ రా రోహణచాతునియు జల స్తంభన శిలా స్తంభన రన స్తంథన శక్త స్తంభన
అగ్ని స్తంభన ఖడ్ల స్తంభన వాయు స్తంభన స్థల స్రంభన రక్త స్తంభనాడులును
మ హేర్మదజాలంబుకు నష్టవస్తుసముద్ధరణంబును చింతితార్థదానమ షీ కరణంబును
(బియభాషణంబును నదృళ్యకర ణంబును నదృశ్యాకర్షణంబును గృవివాజిజ్యాదు
లును శక్తి తయంబును రత్నగర్భాది పరీక్షణంబును మనుష్ట్యాది జీవపరిరక్షణం
బును ద్యూతాఎఖేలనంబును యమనియ మాదృష్టాంగయోగంబును అహ్టావధానంబును
వై దికంబును లోకాచారంబును రతిరహన్యంబుకు వాద్యకౌళలంబును నాట్యంబును
బరకొయ పవేళంబును బరవంచనంబును ఉపాయాపాయ వివేకంబును వీరత్యంబును
వాచకంబును గందుక కుక్కుటాండ జలపూర్జభాండ చృక్మభమణంబును బసభరూప
నటనత్వంబుగు వ్యు దండ భమణంబును రాజముఖ మృగముఖ స్త్రీమఖ చోరమఖ
దిజ్ముఖబంధనంబును హాలిక్మపయోగంబు నాకారగు స్త్రియ భావజ్ఞానంబును
(గామణికత్వంబుకు లేఖకత్యంబును బరిహాసంభును వాచాలకత్యంబును నిష్కంప
వృత్రియ సర్వజాతి శిల్ప పరిశీలనంబును నా నీచతుష్షన్షికళలు.'
(ఏకాదశాశ్యాసము. 188 వచనము)
ఇందలి కావ్యనాటకాలంకార సాహిత్య నానా దేళభాషా సకల లిపి పరిచయ.
(సియభాషణ పరిహాస వాబాలత్వములు సరస్వతీ స్తనములు, ఇవి వాళ్ళా
(పథమ (ప్రకరజము ల

నోక్త కళావిశేషములకంటె [కొత్తవి కావు [కొత్తగా దోచునడి 'అహ్టైవధానము.?


దాని స్వరూపము వివరింపబడలేదు. అష్టావధానమనెడి నూట తద్దుంథకర్హృ
కాలమున వివృతి సాప్తేక్షను కాని మాట. ఆ కళకు ఆంతటి రూఢి యుండెను,

ఇందు “నిష్కంపవృ త్రి'యు నొక కళగా జెప్పబడెను, నిష్మంపవృత్తి


యొక కళ యనుటకంచె, కళ యనెడి తీగ (ప్రాకుటకు అఆధారభూతమగు పందిరి
యనుట బాగు.

మటీ యందణో చతుస్షష్టికళల పట్టికలు (పకటించిరి. ఎవరిదారి వారిది,


అందరిలో వాత్స్యాయన మునియే (ప్రాలీనుడు, అవధాన విద్యకు పనికి వచ్చెడి
సామ్మగి అమ్మహర్షి కళాగుచ్చమునండే కలదు.
విద్యాసముద్ధేశ పకరణమున-
“అభి రభ్యుచ్చికా వేశ్యా శీలరూప గుణాన్వికా
లభతే గణీకాళబ్దం స్థానం చ జనసంసది.'"
(వాళ్ళాయన కామసూ(తీములు: ఆ 1 ల్లో లి

చతుష్షస్థికళలయంధు. (ప్రాగల్మ్యము గన్న శీలరూపగుణాన్వితయైన


వేళ్ళ 'గణికి యనబడునని, జనసంసత్తునందు. స్థానము బొందుని మహర్షి
వక్కొాణించెను,

నాయకరాజుల కాలమున గణి*లు సభ నలంకరించి, తమ కళాకౌశలము


(పదర్శించి, మెప్పగనిరి.

వాజ్మయశాఖలో నొదిగెడి వాత్స్యాయనీయ కథిపయ కళావిశేషముల


స్వరూపము తన జయమంగళటీకయందు, యశోధర పండితుడిట్టు వివరించెను;

1. (పహే[ా లోక్కపతీలా క్రీడారా వాదార్హా చ.

జ. (వతిమాలా యస్యా అన్యావరికేతి వ్రతీశిః సా (క్రీడార్ధా వాదార్థా చ,


యఖోక్షమ్‌. “పతిళ్టోకం (క్రమాద్య్యత సంధాయావర మంతియమ్‌ వశేతాం ల్లో
మన్యోన్యం (ప్రతిమాలేతి సోచ్యత' ఇతీ,
లం అవధాన విద్య

ఒకడొక శ్లోకము నేయక్షరముతో ముగించునో తరువాతీవా డా మక్షరము


నెట్తికొని ్లోక మారంభించుటి,
రి దుర్వాచకయోగా ఇవీ.

శబ్దితోఒర్థతళ్చ దుఃఖేనోచ్యత ఆతి దుర్వాతకం న్య (పయోగా:. క్రీడా


ర్థావా వాదార్థాళ్చు యథా కొవ్యాదర్శే ఎ

“దంస్ట్రాగ్ల్యూ ప్రాగ్యో [దొవ్మా మమృ్య న్రీస్ట్రా ముచ్చిక్షేప


దేవధృట్‌ కద్ధృత్వి క్రుతో యష్మాన్కోఒవ్యాత్సర్చాల్కేతుః .
నోడతిరుగని క్రిష్ణమైన కూర్చు.
అటజు

4, పుస్త్రకవాచకమ్‌.
ర్‌ నాటకాఖ్యాయికాదర్శనమ్‌,

ర కావ్యసమస్యావూరణమ్‌, కొవ్యస్య ్జోస్య సమస్యాపాద ఇత్యర్థః


తస్యాః పూః జమ్‌.

7, అక్షరమ్షికా కథనమ్‌. ఇతి, అక్షరాణాం ముసిరిన ప్రి


ముష్టికామ
రితి. సా సాభాసా నిరాభాసా చ (న్నేతావధానము

రి ఫ్టేచ్చిత వికల్చా ఇతి,

యత్సాధుళబ్దోపనిబద్ధ మష్యక్షరవ్యత్యాసా దస్పష్టార్ధం తన్నేచ్చితం,


గూఢవస్తుమం తార్థం, తస్య వికల్నా బహవః పూర్వావార్యో కాః

0. ధారణ మాళ్ళకా, (వశస్య గంథస్య ధారణాక్థం శాస్త్రం యథోక్రమ్‌

“వస్తు కోళ స్తథా (భవ్యం లక్షణం హేతు రేవ చ


ఇత్మేలే ధారణాదేవ్యాః పంచాంగరుచిరం వపుః ఇతి.

10, సంపాఠ్యమ్‌. సంభూయ పఠనమ్‌. (క్రీడార్థం వాదార్థం చ తత


పూర్వధాతిత మేకో (గ్రంథం పఠతి. ద్వితీయ స్తమేవ అభతపూర్వం లేన
సహతథ్రైవ పఠతి,
. 11. మానసీ
మనసి భవా చింతా. దృళ్యాదృళ్య విషయభేదాత్‌. ద్విధా,
(ప్రథమ (ప్రకరణము లికి

త్యత కశ్చిద్యుంజనాక్షరై! పద్మోత్పలాద్యాకృతిథి ర్యశాస్థితానస్వార


విసర్ణనీయ యుత్తైః జ్లోక మను క్రార్ధం లిక అన్యక్ప మ్మాతాసంధిసంయోగా
సంయోగచ్చందోవిన్యాసాదిలి రఖ్యాసా దున్నీతాతరం పఠతి ఇది దృళ్యవిషయా.
యదాకు తథైవ కాని యఠ్యా! కమ మాఖ్యాతాని (కక్వా పూర్వ వదన్నియ
సా చాకొళ మాససీత్యుర్యతే.
పఠతి తదా దృశ్యవిషయా నల్‌వతి, సా

బొమ్మల సంశేతములను [గ్రహించి శ్లోకము నుద్ధరించుట.


శేల్లీ కొవ్యకియేతి.

సంస్క ల్మోవెహకృుత ఆప బ్రంశకావ్యస్య కరణం పతీతి ,వయోజనమ్‌.

18. అభిధానకోళః ఉత్సలమాలాది.

14. ఛందోజ్రానమ్‌.
ష్‌
పింగళాది (వజీతస్య ల ఛందసో ష్‌జానమ్‌.
15. | క్రియాకల్పః.

కొమృకరణవిధిః కావ్యాలంకార ఇత్యర్థః (తిళయ మపి కావ్య కియాంగం


పరకావ్యబోధార్థం చ, (కల్చః రచనే)
(కియాకల్చ ఛృందోజ్ఞాన అభిధానకోళ కావ్య క్రియా ధారణమాతృకా
సామ్మగీసమాహారమే అవధానవిద్యావ్యాపారము,

కనుక వీని నెలిగిన కృతమఖుడు శతావధాన విద్యాధురీణుడగుళున్నాడు.


అహ్హైవధాన్నికి అక్కఅవడు. కవిత్యేతర చమత్కారసామ్మగియ. వాత్స్యాయన
(ఫోక్తై తత్కళాకలాపమునందే కలదు,

(క్రీడార్థమో వాదార్థమో యీదృగ్విద్యాపదర్శనములు సరస్వతి పుట్టిన


నాటినుండి (ప్రచారమున నున్నవి.
చళఈర్విధ కనిత్వములు

నన్నయభట్టారకుని కాలమున “మృదుమధుర బ్యితవిస్తర నవరస భావ


భాసుర కవీకారచనా విశారదులైన మహాకవులు”
(భ్రీమదాం్యధ మహాభారతము. ఆదిపర్వము. 1-6)

శ్రీనాథుని కాలమున 'మృదుమధురచ్ని త విస్తర కవితా విలాన వాగీశ్వరు


లగు కవీ? సరులు
(శృంగార నైషధము. 1411)
వెన్నెలకంటి అన్నయ కాలమున “అష్టభావల మధురాబివి స్తర చిత కవి
తలు చెప్పు' వారు,
(షోడశ కుమార చరిత. 8218)

పింగళి సూరన్న కాలమున 'ఆప మధుర చిత విస్తారకవికా విజృంభణ


స్తంభిత బాణ భవభూతి కాళిదాసముఖ్య విఖ్యాతి గౌరవులగు కవులు”
(కళాపూర్జోదయము, 1411)

గణపవరపు వేంకటకవి కాలమున “అమితాశువు మధురము చ్మ్‌తమ


విస్తారము అనబడు చతుర్విధ కవితలు ఘటించు కవులు వన్నె కెక్కిరి,
(ప్రబంధరాజ వేంక టేశ్వర విజయవిలాసము. 148)

నన్నయ 'మృదుమధురచ్నిత విస్తరకవిత' లనెను.

జక్కన కాత పెద్దయ “ఘటికలో నొక శతకంబు చెప్పనేర్చిన యాస


కవితా విశారదుడు. అతడు ఫై నాలుగింటిని వింగడించి చెప్పలేదు కాన్సి ఆతని
సీసమాలికలోని విశేషణములు 'అభమధురచ్యితనిస్తరి కవితల వంకశ్రే ముల్డు
సూపుచున్నవి. థ్రీనాథుడు 'మృదుమరురచితవిస్తర' భట్టారకసమాన స్తబకము
నంగీకరింఏను, అమర రమ్యత నాదరించు స్వభావము గల నన్నయ థ్రీనాథు
(పథమ _పకరణము ల]

శిరువ్సరును ఆపళబ్ది సర్యాయ శబ్దముగనే మృదు శబ్దము (వయోగించియందు


రనిపించును. “మృదు స్యాత్కోమరేఒలీక్షు అని మేదినీ ని ఘంటువు

అవిలందితముగొ జెప్పబడు పద్యమునందు భానముల కుదింపు, శబ్దముల


బిగింపు ఆంతగా నుండుటకు ఫలలేడు కనక రచనలో లైక్షణ్యముండదు. టండు
చేత అది మృదురచన. అట్టిది అ్యృపయత్నోదీరిత మగుటచే. దాని 'నాఫకవిత
యనుటయు బొనగును,

సంస్కృత కవు లెవ్వరును (బస్తావింపని, అఆలంకొరికులు చెప న. యి

ర్శ
తుర్పిధ శవికాభేదములు.. తెలుగు కన్పలే బవముళముగా (బచారము "నట్టు
వ. తమిళమున కీ. ఈ 18వ శతాబ్ధమునుండి (పసిద్ధిగాంచిన పాట్ట
యల్‌' ఆను గంథమన “అప మధుర చిత్తర విస్తరి అని యీ విభాగము
తెలుపబడియున్న దని తమ “ఉదాహరణ వాజ్మయ చర్మితమున నందు ఫ్రీ నిడుదవోలు
వేంళటరావుగారు తెలిపిరి, అగుచో ఈ చతుర్విధకవితాపద్ధతి దళమళతాబ్ది నాటికే
రూఢి శెక్కియుండిన దేశిపద్ధతీకి తెందిన దాక్షిణాత్య శిల్చవిశేషమని. భావించ
వచ్చును. +

ఈ రీతిగా నెలకొన్న అప మధుర చిత విస్తర కవితలనెడి రూఢి (లోసి


రాజనీ ఆప బంధ గర్భ చ్మిత కవిత లనెడి రూఢి గల్పింపజూచినవారు కొందరు
పదునేడవ శతాబ్దనున గన్పింతురు.. కాని వారి మతము రనవిరోధి యగుటచే
పెకిరాలేదనుట వాస్తవము. బంధ కవిత్వము చెప్పుట ఆదొక చ్యితము, గర్భ
కవిత్వము. చెప్పుట ఆదొక చితము ఈ చ్యితములు రెండు చాలక మతొక
చితమా? బంధ గర్భ కవిత్యములు చి.తకవిత్వమునందే యంతర్భవించును.
బంధకవితలకు పీఠము గల్పించి మధుర్‌ విస్తర.కవితలను దొలగించుటం రమణీయ
కొవ్యకళనే (తోసిపుచ్చుటి యగును గదా! అప్పశవి తరువాతివాడైన శేషము
కేంకటసతి “వ్మితవి స్తరమధురాశలీ ల గవితల్‌ రలియింపగ చేరె" అని (ప్రాభీన
పదాయమునే పాటించెను.. (తారాశళ్చాక విజయము. 25%) ఇదియే సరి
కో ల

త్రి
టే
సక
ఈమన

ఈ చళుర్విధకవితల సమ్మగ్రస్వరూపము తెలిసికొనుటకు రిక్షణ్యగంథములు


వు మ వార్తాక రాఘవయ్య (వాసిన “లక్షణ దీపిక" మ్మాతము కలదు.
యై
లిల్లి అపధొన విద క

లక్షణ దీపిక చతుర్విధ కవితల నట్టు వివరించెను:


“ఆప మధుర చిత విస్తార కవిత్వంబుల నివి విలసిల్లి, అందు

అతు కవిత్వంబన్నది : ఏకపాద (త్రిపాద కతినపాస విషమ సమస్యా


పూర్తుల, వ్యషావ్షరీ సంఘటిత పద్యంబులు, ఇష్టా దేవతావర్శపతిపాది నిషే
ధాత్షర రచరా చమత్కృతియ అష్టావధానంబులు, ఘటికాశత (గ్రంథ కల్పనయ,
ఆకొళ ప్పరాణంబులని తత్కాలోచిత త్వరితగతిని రచిబముంపబడునది యాకు
కవిత్యంబును

మధుర కవిత్వంబన్నది; నాటకాలంకారములు, కళికోత్కశికలు,


విభ క్ష్యధిదేవతోదాహరణ ములు , సప్రకాళనటనలు, నట్టాట్టు, గీత పబంధములు,
చతుర్శ
వక, అష్టభ్ళదికలు, బిరుదావళి నామావ[ి భోగావళి రంగఘోన్న చతు
రుత్తర సంఘటనలు, యక్షగానంబుల వెలయు పడంబులు దరువ్పలు, లీలలు,
ధవళంబులు, మంగళ హారతులు, కోభనంబులు, ఉయ్యాలజోలలు, జక్కుల రేకు
పదంబులు, చందమామ సుద్దులు, అష్టకంబులు, వీకవద, ద్విపద, (త్రివద,
చళుష్పద, షట్పదాష్ట్రపదులు, నివి యాదిగా నన్నియు లయ పమాణంబుల
నొప్పి మృదు మధుర వచన రచనల బిసిద్ధంబై నవి మధు కవిత్యంబులు.

చిత కవిత్యం బన్నది:- పొదగోపనంబును, పద్య్యభమకంబును, పాద


(భ్రమకంబును, నామగోపనంబును, అనులోమవిలో మగతిపద్యంబులును, కంద
గీతగర్భిత వృత్తంబును, కశందద్వయగర్శిత మణిగణనికరంబును, [కౌంచవద
గర్చిత కందద్వయంటును, ద్విపద, చౌపద, లాలి, నువ్వాల, మంగళహారతి.
ధవళంబులు, శోభనార్థచం దికాది పద దర్వలాది లయగర్భితసీసంబును, కంక
వటహ మండూక తురంగ నటి బేరీనినాద నాలుక రంసవృ త్తంబులును, రగడ
భేదంబులును, కాళగతులును, దండకవృ త్రంబులును, అష్టదళ షోడశదళ
ద్యాతింఛద్దళ పద్మబంధంబులును, నవావరణ ద్వాదళావరణ చ్యకబంధంబులును,
రథ నాగ ద్వినాగ కులాలచ్యక ఆందోశకా చృ తబంధంబులును, గోమ్మూతికా
పువ్నమాలికా పుష్పగుచ్చ మృదంగ డమరు ఖడ్గ [త్రిహల కంకణ సర్వతోభ్యద
కవికల్పిత కల్పవల్లరి నివి యాదిగాగల్లు బహువిధ చనుత్కారంబులి చ్మితంబులు
రచియించుటం జేసిన నదీ చితకవిత్వము.
(ప్రథమ (ప్రకరణము శ్రి

పురగిరి మృగయా య్యక్రా వనవ బనిరిర్షల్‌ స్యాతవరోద


దూ రాయవాన వివా.)
త్సవ సురత కీడా ప్తతోత్స న సూర్యోదయ స సూర్యాస్తమయ చంరోవ. ?
పాలంభన విరహ వర్ణనలు, జల్మకీడలు,షవృదృతువర్జనము, మహపొన దంయమా 1
రణ [క్రీడా దిగ్విజయంబులు నివి యావిగా గలుగు నష్టాడళవర్ణనలు, అంపవారవులు
కీతుట ?శయ్యలు వృత్తులు పాళంబు లుత్చేే క్షు శష్లేల ధ్వనులు వ్యవగ
ములు నీవి యాదిగా గలుగు కావ్య లవ్షణంబులు గలిగి పంచలషణ దళలషణం ల
నొప్పి కథాసరణి వ ర్తిల్బటంజేసి యది వి_స్తరకవిత్యం బన్నది మహ్మాసబుఫం..
(వార్తాక రాఘవకవి రక్షణ దీపిక

ఇట్టీ చతుర్విధ కవితలు నిర్వహింపగల సమర్థులు పూర్వకాలనున ఐలువు


రుండీరి.

“చతుర్విధ కవితామతల్లి కాల్చసాన పెద్దనాహా పృడు' ఆసవ్పన నందెవేసిన


చేయి. (స్వారోచిష మనుసంభవ గద్య.)

“చతుర్విధ వ్రథిత ధారావద్ధి [బాపించి సంస దభిద్యద్గిరరాజసోదరత


యెచ్చన్‌ మించు పుంభాన శారద" (ఘకీకాచల మాహాత్మ్యము. 1-17) తెనాలి
రామకృష్ణకవి “నలు దెజంగుల నెన్న గల కొవ్యధారల మనుష వానవునందు గరము
మేటి' అనిపించుకొన్నాడు, (పాండురంగ మావోత్మ్యము, 1-28)

రామరాజభూవణుడు 'చతుద్విధకవితా నిర్వాహకుడు" (వసుచర్శిత గద్య.)


మధురవాణి = “చాతుర్య మేతి కవితాసు చతుర్విధాసు".
(భ్రీరామాయణ సార కావ్యము.)

విజయరాఘవ నాయకుడు. “చతుర్విధ కవికా నిద్వాహక సార్వభౌముడు


(పూతనాపహరణ నాటకము))

"కంకంటి పొపరాజు “చతుర్విధానపద్యకవిత్వ విద్యానధానాధునాతన భోజ


రాజుతో (ఫ్రీమదుత్తర రామాయణము.)

లి
వ్ర అవధాన విద

తంజాప్పురి నేలిన మహారాష్ట్ర _పభువు శహద్రీ = “సర్వగుణభరిత


' సకల
భాషా చతుర్విధ సాహితీ నిర్వాహకుండు. '
(పంళరత్న [ప్రబంధ నాటకము. స్యూతథార (ప్రస్తావన)

లక్షణ దీపికోదాహృత లక్షణముబట్టి చతుర్విధ కనితానిర్వాహకు లందరు


నాపకవ్పలని, అపకవులందరు. విషమ సమస్యాపూ ర్తులు, వ్యస్తాకరీ సంఘటిత
పద్యములు, సిషేధాశర రచనాచమత్క్యరి, అష్టావధానంబులు, ఘటికాశత్యగంథ
కబ్బన, అకాశపురాణము........ .... ....తత్కాలోచిత త్వరికగతిని రచియింపగల
వారని తెలియుచున్నది.

చతుర్విధకవితా నిర్వాహకులే కాల్యకమమున వెలసిన యష్టావధాన కతావ


ధాన మహా సౌధ మూల స్తంభమూ ర్రులు.
అశుకవిత

థ్రీకృష్ణదేవరాయ లొకనాడు. పసిడి పళ్ళెరమున కవిగండ పెండారము


గొనివచ్చి సంస్కృతార్యధము లందు సమాన [పొఢితో నెవడు కఫిత్వము చెప్ప
గలరో వారి కిత్తునని లేచి నిలబడెనట, మహాసభలో. దానిరి. బరి గహించుట
కొక్కరును ఠేచి మొగదలకు రాలేదు. అప్పుడు రాయలీ పద్య మెక్తుకొనెనట :

“ముద్దుగ గండ పెండియరమున్‌ గొనుడంచు బఇహూకరింపగా


నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోఠగ రాడ, లేరొకో!

ప్రభవ ముద్దుగా విలువగా నొద్దికతో సమీపించగల హిళుడు కవితా


పితామహుడొకడే. (ప్రభు హృదయమున. పెద్దన పీఠము పెట్టుకొని యశ్నాడని
దకార ద్విత్వఘటిత పదళ్శపాసమే బహిరంగముగ జొట జాలి యున్నది, అందు
చేత తక్కిన వారెవ్వరును జిఘృక్ష చూపలేదు- తన్ను గొదని గండ పెండార
మెక్కడప బోగలదని పెద్దన కూర్చుండి యుండెను. అప్పుడు (ప్రభువు "పెద్దన
దెస చూచినాడు. పెద్దన లేచి పద్యమందుకున్నాడు;

“పెద్దనబోలు పండితులు సృథ్వినిలేరని నీ వెటుంగవే


పెద్దన కీదలంభినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ఞృపా['

ఈ పద్యమునకు_ రెండర్థములు. చెప్పవచ్చును... పెద్దనతో సరితూగు


పండితులు పృథ్విని లేప. పృథుత్వాక్‌ పృథివీ. ఈ వికాల (ప్రపంచమున లేగ్రఎ
అని మొదటి యర్థము. పెద్ద అనన్‌ పోలు పండితులు లేరు. కనుక, తారతమ్య
సఠీక్ష చేయక, పెద్ద అనక, పేరిమి- గౌరవముతో ఈదలంచినను నొకిమ్ము.
అని రెండవ యర్థము: ' పెద్దనకీదలంచినను పెద్దనకిమ్ము' అనక 'నాకిడు
మనెను, ఇక్కడ తాను పెద్దనకంటే భిన్నుడా! పద్యము చెప్పినవాడు పెద్దన,
పద్యమున పెద్దన పేరు లేదు. కనబడుతున్నదే అనిన ఆది ముదాలంకారము.
ఆ చతుర్విధ కవితా చతురాస్యుడు రాయలు ముద్దుగా నెత్తికొన్న పచ్దియ
మును పూరించుటతో నాగక్క కవిఠా స్వరూప మెట్టుండవలెనో నిదూపించుచు,
శి అవధాన విద్య
(తిశచ్చరణవి స్తర మైన యుత్చలమాలిక, పూర్వార్థ మచ్చతెలుగుగా, నుత్తరార్థ
మచ్చనంస్కృతముగా సమపాళముగాసంతరించి, యొక్కషగుక్కలో ర్సుకీశై మ్య
మున సభలో వెళ్లివిరియ బలికి యెక్కడివారక్కడ (మాన్సడి చ్యిత్మపతిమల
వలెనుండగా ముందునకు వచ్చి నిలిచెను ఆప్పుడు థ్రీకృష్ణదేవరాయలు “లిరుైన
కవి గండపేండారమున క్రీన తగుదని తాన పొదమున దొడిగ', ఆఫ కవిత్వ
మవగా అది... దానితో అల్జిసాని పెద్దన కీర్తిపభ దిక్కులకు నెకదొఫైను,

“కావ్యం సద్యః కవీనాంచ (భ్రమత్యహ్నా దికోదళ' అన్నారు కదా!

అల్టిసాని. పెద్దన్న సద్యః కప. సద్యఃకవితయే ఆవ కవిత... లేడిక్తి


లేవినదే పయాణమన్నట్టు ఆప కవికి అడిగినదే ముహూర్తము = పద్యముల
గుంవించును.
మజొకష్పుడేదో రాయ లాఫవుగా వచింపుమని కోరగా

చం. నిరపహతిస్థలంబు రమణీ పియదూతిక తెచ్చియిచ్చు క


ప్వురవిడె మాత్మకింపయిన భోజన ముయ్యెలమంచ మొప్ప త
పృరయు రసజ్జు లూవా తెలియంగల తేఖక పాఠకోత్తముల్‌
దొరకినగాక యూరళ కృతుల్‌ రచియింపుమనంగ శక్యమే!

అని సెద్దనయే నిరాకరించెనని చెప్పుదురు,

కాన్సి యీ. పద్యమనకు మాతృక యనదగిన కన్నడ పద్యము


తత్చూర్వమే 'సూక్తి సుధార్జవము' నందు వెలసియుండెనని పరిశోధకులీ కర్ణాట
భాషా పద్యము నుడాహరించుచున్నారు:

చం, సిరపవాకిస్థలం మృదుతరానన మెన్టణినింపు దంబులం


నరవిద పుస్తక్మపతతి లేఖకవావక సర్మగహం సరం
తర గృవసశ్చిత స్థితి విభరకసంతతి సత్కళ్ళత సా
దరత యినుక్ట సత్కవియ మీసువదాగదె కావ్యవార్థియం.
-. చతర్విర కవితామతల్లిక యని పేరు పెట్టుకొన్న పెద్దన్న తన (పకువు
ముద్దు చెల్లించుటకు పెడమొగము పెట్టినాడనుట నమ్మదగిన మాట కాదు... “నిడప
(పథమ (ప్రకరణము శ్ర

హతిస్థల” పద్యమును జెప్పినమాట నిజమైనచో అది కన్నడమన (పసిద్ధమై


యండిన పద్యము కనుక నవ్వులాటకు. దాని ననువదించి. చెప్పి యుండును,
అదె నను అది ఆహక్తమే కదా! నిరాకరించెననుమాట యెట్లు పొసగును?
“ఊరక కృతుల్‌ రచియింపు మనంగ శక్యమే? అని పద్మము కృతి యనగా
కావ్యము. కన్నడ పద్మమున కావణ్లోబ్దమే కలదు. కావ్యము సావకాళమగా
జెప్పదగినది. 'కృతిః వింళతివర్ణ చృందసి" అని యుండుటజే కృతి యనగా
సద్యమనియు నర్థము చెప్పవచ్చును. కాని, మీడి పద్యమునందలి కృతిళబ్దము
కావ్యపర్యాయ శబ్దమే. “ఏమయ్యా! ఏద్దైన కృతి రచింపగూడదా? ఊరకున్నా
వేమ" ఆని రాయ అనియండును. “అన్ని హంగులు నమరిన గాని మనసు
స్యస్థ్రముగ నుండదు, స్వాస్థ్యము లేనిదే కవిత రాద అను నభ్మిపాయము
స్ఫురించు లాగున పెద్దన ఆ పద్యము జెప్పియండును. ఆ తరువాతనే ఆ రసిక
(పళువు 'కోకట (గామాద్యనే క్యాగవోరము. అడిగిన సీమరియం దొసంగి'
యుండును. అట్టి 'నాయంకరపు" టధికార మ్యుదచే పెద్దన పెద్దిరా జనబరగెను.

పెద్దన “నిరసవతిస్టల్‌ పద్యమనకు కన్నడ పద్యము మూలమైనలో,


దానికి సంస్కృతమునందలి రాజకేఖరుని కావ్య మీమాంసా స్యూత వచనములు
మూలను. చూడుడు, “ఆజ్ఞా మూక పరిజనం విజనం వా తస్య స్టానమ్‌ 24
సడోలా (పేంభంచ స్యాత్‌ సమాగధ భాషాభినివేశన్యః పరిచారికాః. ఇంగికా
కారవేడీ.... లాక్షణికళ్చ లేఖకః స్యాత్‌." (కావ్య మీమాంస. 10 అధ్యాయము.)

- ఇట్టి వెన్నియో రాజఖోగములు కవి కవసరమని రాజశేఖరుడు రచించెను.


“ఇవి కావ్యము. _ంచు కవిశే కాన, అసపద్యములు రచించు కవికి కారు.
కనుక, పెద్దన అప పద్యములు చెప్ప నిరాకరించెననుట విశ్వననీయము. కారు,

ఆఫకవు లర్ధర్మాతమున లేపీ యడిగికకు అడిగినదే తడవుగా పద్యములు


చెప్పగలరు. (ప్రటోధించినవాడు కవియో వంక్షతుడో రసజ్జుడో యయినళో నడు
గక మన్నపే. కనులు విప్పుచుు “నను మేల్కొల్చగ వచ్చినారు విబధుల్‌
నా భాగ్య మేమందు, పావనమయ్యెన్‌ గృహసీమ.... " అని పద్య మెత్తికొనును.
ఆనకవు లందరు “ఘటికాళతగంథకల్పనుడ' నని చెప్పుకొనగా, మధుర
వాణీ “ఘటికార్థ నిర్మిత కతళ్లోక' నని చెప్పికొనెను.
కర అవధాన విద్యి

రఘునాథరాయలు శెండుజాములలో పారిజాకాపహరణ్య ప్రబంధము నాటీ


వగా జెప్పి, తన తర్మిడియగు నచ్యుతరాయలబే కొలువుకూటమున కనకాభిషేక
సత్కారము పౌందెనట.

-“ద్ధాషరకవి అడిదము సూరన “గడియకు నూజువద్యమలు గంటమ


లేక రచింతు నని వాకొనెను.

ఆపకవి గడియకు నూటికి దగ్గకుండ పద్యములు. చెప్పవలెను. తన కాల


మున తెనాలి రామకృష్ణకవి *“అసవునందు. కరము మేటి యనిసించుకొన్న వాడు.
గడియకు నూటికి చైగా పద్యములు బెప్పియండును.
(ప్రభువులు అపకవితయొక్క శ్రైఘ్యిమునే పలీక్షించెడివారు.. మోచర్జ
వెంకన్న _యాచమనాయని దగ్శించినపు డ్యాపభువు గంట కెన్ని పద్యములు
చెప్పగల'వని (పశ్నీంచెనట, వట్టి సద్యములే కాదు, సమస్యలుగూడ అసవుగా
పూరింపగలనని, వెంకన్న తన రళనావేగమును [ప్రదర్శించి సత్కృతుడయ్యా
నట,
ఈ రీతిగా గంట కెన్ని వందలని తజుముకొనిపోయినచో రచన యేమి
కావలెనని (హో పుట్టును.

థ్రీ శ్రీపాద కృష్ణమూర్తికాస్తిగారు వాసిన వ్యాసపం క్తులిచ్చో నుదాహ


రింపదగును,

*నాకు తొంటినుండియ నాఫకవిత్య మందభ్యాసము కలదు. ఆ యభ్యాస


మును (గమ్మకమముగా తగ్గించుటకు చాల (ప్రయత్నము చేసి, [శమపడి కొంత
వరకు కృత కృత్యుడ నయిక్రినని విన్న ఏంయచున్నాడను. ఈ వదరుబోతుకవిత్వ
మథ్యాసము చేశువలయుకన (పయత్నించువారు కనుపడిన దాని నెల్లం

పుల్టియాకు.

అవె పుల్టియాకు జూడ పీర్చిలు తినివేయ


రోడ్డయంచు దిరుగ నడు పడుచు
బాటసారి గమికి బాటు గూర్చెడు గాన
జక్కబెట్టవలయ ఇనవరేణ్య 1!
(ప్రథమ (వకరణము శ్రి
వెర్యడుక.

కం. వెం్యడుక బీకిన మేనికి


వేరడమ్మును గలుగజేసీ పెన నెత్తురులున్‌
గుర్యడముగ బుట్ట జేయచు
నాయ్యడకు మగలకును సుఖమ: నతుకు నరేరదా!

ఇత్యాదులు సర్వదా చెప్పుచు నభ్యాసము చేయవలయును, ఇట్లు చేసిన


గంటకు క, 5, 8 నూజుల వరకు పద్ధెములు వెస్పు మహాళక్రి 2, 8 నెలలలో
పరిపూర్ణముగా కుదురునని దృఢముగా వెప్పగలను, (ఆంధ భారతి

ఇట్లు సాధింపబడు. కవిత్శము. కవిత్వము. కాదు. ఇట్టి కవిత్వమును


మనసులో దెట్టుకొనియే ్రీ జనమంచి శేషా మోర్మగాడ “అవధాన కవిత్యమనకు
శేవలావధారా కవిత్యమునకును జక్కెరకును నిసుకకును గల భేదము కలదు”
అని (వాసిరి (అవధానసారము. ఉపోద్దాతము)

అఫకవితొ పబంధకవితలకు గల విశేషము జెప్పగోరగా, థ్రీ చిదంబర


శాస్త్రిగారు శళావధానమన శెప్పిన సద్య మీయభ్యిపాయమును సమర్థించుళున్న
ది.

చ. విరసము శబ్దపూరితము వృ త్తివిశేష వివర్జితంబు, భా


స్వర గుణభావదూరమయి చప్పగ నాకకవిత్య మొప్పు సం
బరమును గొల్బుచు: డును (బబంధనిబంధన మెంతయేని మా
ధురి రసపాకళయ్యలను దోచును సత్కవులెల్ల మెచ్చగ్‌న్‌,

“అవధారాకవిత్వం బునందు శయం -


లుపమ లుత్చేక్షలును లేళయండు.... ...... ' అన్న అప్పకవి తీర్పు
థ్రీపాదవారు (వదర్శించిన ప్పల్షియాషు పద్యమునక్షు వెం్యడ్రుక పద్యమునకు
నన్వయించును,

ఒకపాటి యరవడితో నోవకవిత్యము. పరమ రముజీయముగా జెప్పగల


వారు సలువురున్నారు. వారిడి సహజసిస్థా
శీర అవధాన విద్య
ఫ్రీ తిరువతిశాస్త్రి
గారి వభావకీపద్యుమ్న నాటకమున అపరవిత్వ
(వస్తావన కలదు.

సి ఆర్థగంభీరమలై న శబ్దముల పొం


దిక ముక్తెముల కోవ తీరుగాగ
తత్త సోచిత కాత్పర్య పర్యాప్తి
సుడచిరాలంకార శోభమాన
గణపాటవంబు దూషణ కూన్యతయ | బౌఢ
శయ్యా చమత్కార చతురిమంబు
వ్యంగ్య మర్యాదయ (ప్రతిభా విభావిత
కల్పనా కౌళల్య గొరవంబు

వెలయునట్టుగ నావ కవిత్వమల్లు


టథ్యసీంచితి వాజీదయావిశేష
వైభవంబున.... అని హంసముచే జెప్పించిరి.
(ప్రభావతీ (పద్యుమ్న నాటకము. (ప్రథమాంకము)

ఈ సీసము పింగ? సూరన్నగారి “పొసగ ము త్రెపు సరుల్‌ పోహళించిన


లీలో అనెడి సీసమనకు పతిసీసముగా పైకి గనబడును. కాని సూత్మముగా
విచారించినచో తిరుపతి శాస్త్రిగారి రచనకే వివృతి యని తేటపడును* వాస్తవమున
కాశుకవిత్వము నందు తిరుపతిశాన్తి
గారి ఆభ్యాస మటుంవంటిది,

ఒకనాడు తిరుపతి శాస్త్రిగారు. కొకినాడ నుండి పీకాపురమునక్షు బండిలో


బోవుచుండిక. దారిలో నొక తుమ్మతెట్టు తగిలెను.. దానిని వర్ణీంపుమని సరదాకు
పసివాడైన కుమారు డడిగెఏ, నవ్వుతు శాస్త్రిగారు తుమ్మచెట్టుపె. మత్రేభము

ప్పరి,
వా!

“అమలంట్లె రవవత్రరంబ%ు ఫలంబా! లేదు, నీ నీడ చెం


త మనుమ్మల్‌ నిలువంగ నోపరు, భవత్పర్జంబు లింతింత లే."
సి, మెయిన్‌ గుంటకరాశి నిన్నెటు సృజించెన్‌ (విహ్మః నీవెదు కో
సము జీవించుట? తుమ్మచెట్టి! నిను వృష్యబంటయే తప్పగున్‌."
(తిరుపతి జీవిత సంగ్రహము .)
(వళమ (ప్రకరణము శీ!

తుమ్మబెట్టు పద్యమెంత కమ్మగా నున్నది!

“శబ్దముల పొందిక ముత్రేముల కోవ తీరుగాగ” తీర్చెడి అకూక్రి చాతురికి


మరియొక తారకాణ. తమ శివ్యుడ్తైన ్రీ అవ్వారి స్తుబహ్మణ్య శాస్త్రిగారి అప
కవితా (ప్రదర్శన న్లైపుణ్యమును జూచి అనంద తుందిల హృదయారవింద్పులే
తిరుపతి శాస్త్రిగారు పలికిన అభినందన పద్యము-

' వకటతరాపధారను సభానదులందలు మెచ్చుచుండ, నా


యకమణి సంతసింపగ నయారె! రచించిన వాడనీవు వా
రక యరవింద సుందర మరంద రృుళంబు (సవించుచుండు నీ
సుకవిత గాచుకోగదవె సుబృ్బనళాస్త్రి! జగద్ధితంబుగన్‌.'

సహృదయరసజ్ఞ కవి పండిత మండిత సభామండపము సద్మములతో,


తుమ్మెదలతో, హంసలతో, బెగ్గురులతో, నిండి కలకలలాడు మవోతటాకము వలి
శోభిలుచుండినపుడు ఆపకవికి జెగ్క్‌లు వచ్చును ఆ సమయమున నత డమృతము
వర్షించును ఆ ధారకు విలువ కట్టజాలము.

అవ ఫానదశయదు తిరుపతికా
స్త్రి గారి మానసజిహ్వు యీ పద్యము నాలా
పించినది. తడవాళ వారు మాటాడ లేదు, కన్ను మూసిరి.

మ. దయ యేమూలను దాగెనో, భవదుదాత్తందైన మంతం ఇనా


మయదంబేమయిపోయెనో, యమలనామ, పాభవంబెందులో
వ్యయమెపోయెనొ దేవ! భ క్తునకు సంపా' ప్రించునే మేహవా
ర్మయమీయామయ మెంతమోసమిది యొరా |! సూర్యనారాయణా ||
(తిరపతికవి జీవిత సంగ్రహము.)

ఆపకవులలో, శాస్త్రిగారు ఉత్తమ (శేజికి జెందిన ఆపకవి,


ఇక, కవితా లక్షణము గుజించి అశకవ్పలు చెప్పిన మాలికలు చూతము.
అల్హిసాని పెద్దన్న శెప్పిన మాలిక మొదటిది,
చి

పూతమెజుంగులుం బసరువూపబెడంగులు చూప్పనట్టివా


. శ్రైతలు1 జగ్గనిగ్గ నెనగావలి, గమ్మన గమ్మనన్వలెన్‌
శీలి అవధాన విద్య

రొతిరియంబవల్‌ మజపురానిహొయల్‌ చెలియారజంపు ని


ద్దా తరితీపులోయనగ దారసిలన్వలె లో దలంచినన్‌
'బాతిగ బై కౌనన్వలెను బైదలి కుత్తుకలోని పల్చటీ
కూత లనన్వలెన్‌ సౌగసుకోర్కులు రావలే నాలకించినన్‌
జేతికొలంది కౌగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే
ల్మూతల చన్నుదోయివలే ముచ్చట గావలే బట్టిచూచినన్‌
డాళొడనున్న మిన్నుల మిటారపు ము ద్దులగుమ్మ కమ్మనౌ
వాతెజ దొండపండువలి వాచవి గావలె బంట నూదినన్‌
గొతల తమ్మిచూలి దొరక్రై వసపుం జవరాలి సిబ్బెప్పు
న్మేలి యబ్బురంపు జిగి నిబ్బరపుబ్బగు గబ్బిగుబ్బ పొం
బూతల నున్నకాయ సరిపోడిమి కిన్నెర మెట్టుబంతి సం
గాతప్ప సన్నతంతి బయకారపు గన్నడ గౌళ పంతుకా
సాతత తానతానల పసన్‌ దివుటాడెకు గోట మీటు ఐల్‌ '
(మోత _నుంబలెన్‌ హరువు మొళ్టము గావలె నచ్చతెన్లు లీ
రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీ వధూ
టీ తపనీయగర్భ నికటీభవ దాననపర్వ సాహితీ
భౌతిక నాటక్మపకర భారత భారతసమ్మిత ప్రభా
శీతనగాత్మజాగిరిశ శేఖర శీతమయూఖరేఖికా
పొత సుధ్మాపపూర బహుకంగ ఘుమంఘమఘుంఘుమార్భటీ
జొతక కాళయుగ్మ లయసంగతిచుంచు విపంచికా మృదం
గొతత తేహితత్తహిత వోధిత ధంధణు ధాణు ధింధిమి
(వాత లయానుకహర సదవార కహూద్వహ హారికింకిజీ
నూతన ఘర్దలాచరణనూపుర రూళర్చుశీమరంద సం
ఘాత వియద్ధునీ చకచకద్వికచోత్చల సారసం్యగవో
యాత కుమూరగంధవహ వాఏ సుగంధవిలాసయ క్రమై
చేతము చల్చజేయశలి జిల్ణన జల్హవలెన్‌ మనోహర
ద్యోతక గోస్తనీ ఫల మధ్యుదవ గోఘృత పాయస్మపసా
రాతిరస్యపసార రచిర్మపసరంబుగ సారెసారెపన్‌.
- - ఇ (చాటుపద్య మణీమంజరీ)
(పళమ (ప్రకరణము శ్రీ

తరువాతి అఫకవ్వలు చాంమంచి యా మాలిక నొరవడిగాగొని తామును


మాలిక జెప్పిరి.

గురువుగారి మనుచర్శితలోని మంచి మంచి పద్యాలకు తన వసుచర్మితలో


(పతిపద్యాలు (వాసికొన్న భట్టుమూర్తి శిష్యత్వమ నకు వన్నె పెట్టవలినని కాబోలు=

లొప్టి యిదేటిమాట 'పెనులోభులతో మొగమోట మేల? తా


గుట్టక యన్న వృశ్చికము కుమ్మరిపుర్వని యందురే కదా
పట్టప్పరాజుపట్టి సరిపల్లి సరాసరి యీయకున్న నే
డిట్టకమాన .
కట్టిశ్రి ముల్దె లేబదియ గాగల నూటపదాటు లెయ్యెడన్‌
రట్టకి భట్టుమూర్తి కవికాయని మార్గ మెలుంగ జెప్పితిన్‌.
అని యొకమాలిక భట్టుమ్హూర్తి పేర నెవరో యాధునికులు (వాసి పెట్టిరి,
ఇది భట్టుమూ ర్తిది కాదనీ శబ్దముల కూర్చునుబట్టే గుర్రింపవచ్చు. పైగా నూట
పదాజుల ముల్లెలు వీబవి కట్టితి' ననుమాట దొంగను పట్టి యిచ్చుచున్నది. విద్వాం
సులకు నూటపదాజు లిచ్చు నాచారము (బ్రిటీషు కరెన్సి వచ్చిన తరువాత నిజాము
రాజ్యమున మొలకెత్తిన మరియాద, మన డూపాయలు నూటికి నై జాము రూపా
యలు నూట పదునాయి చెల్లింపనలసియుండెను.
పదునెనిమిదవ శతాబ్దమున థ్రీ ళిస్టు కృష్ణమూర్తి _ అభినవ భట్టుమూర్తి
బిరదము వహించిన కవి = యొక యుత్పలమాలిక చెప్పెను,
పయి రంగులం గదిసి పన్నుగ బోగపుటన్న వన్నె పెం
ల్‌ ళల గజ

పెనుపడ్డ కబ్బముల కబ్బురమా? పెళమాను మేలువాల్‌


ప్తల (పోవులన్‌ వలపు జూపుచు నీటగు మాటితేట బల్‌
ప్త పట్ట నెట్టన బడింబవిగా నెద జక్క వొక్కపుం
పచనుంగవం గలిపి పోడిఘి వేడి మిటారపుం గటా

పసమీజి యారు బిగిరించెడి మించడరం గడంగి మే


ఆల

పనియంచు నెంచు మది హెచ్చుగ మెళ్ళుగ నిచ్చవచ్చిన


పినయంశపట్టు బిగి యూతగ వాకెర చూడ్చ నేద్పలన్‌
3

దాపగు ముద్దు గుమ్మరసి తద్దయు గద్దరి పైడి (ప్రోడి మేల్‌


గోప కెజుంగజేయ నలకోయిల కూతల బాయనింపు తీ
జ్తీర్మీ అవధాన విద్య

పొసగన్‌ వలేన్‌ జవులనండిన దంటత శాన విచ్చి క


దె [౦౫

పీన పేడ బామని గనుంగొననైై కనునీటు తేటలన్‌


'పెడలించి పెంచదగు తోపగు గొజ్జగి పూలబారు త్రీ
ల్తుయ ర్ల

హైసగన్‌వలేన్‌ జవుబనందిన నమ్మరుతేరు దారు లొ


్సి పవళింపుమేడగది పందిరి నొప్పెడు సష్ధైమంచమం
పనిముందు నూడిగప్తు టందము చిందగ నందగ త్రెచే
సాపి యుసంగు వీడెము పసన్‌ వఅపున్‌ మొలిపింపగావలెన్‌
దేపకు దేస కిప్పగిది దెన్గొ నరించెడుపట్ట, సంస్కృృతా
టోపము జూపువో, నళికుటుంబక రూంకరణొంకకల్చవ
లీ పరివేల్లనోల్లస దలీవనలీన సదానపాయ సూ
నోపరి సతృ్రభూత పురుహూత వనీభవ నిర్ణరావనీ
జోపరి పృవ్ఫనిస్పత డనూన మరందర్భురీపరీత సం
కాపహరాంబుపూర పరితస్పరజోళ్థ ఘలంఫఘల ద్వని
వ్యా పి సూపగాంతర సమ్మగ తన్ముగహ నాయికావ్యపే
షా “సరహీజ చారుతర సౌరభసార భరాతిభాసురా
షాపద కుంజపుంజ నివసత్కనకచ్చద హంససంప దా

లాపకలాపసమ్మిళిత లాస్యకళావలమాన కాంఛికొ


నూప్తర కింకిజీగణ వినూత్న తరద్యుతి రత్న కంకణ
(పి రుణంర్సుఖక్వ ఇన రంజిత మంజుల రూప రేఖ ప్రై
పరిగీత తారతర మ్‌ వినూతన జాత మాధురీ
ప నిరూపతీయమయి రూఢికి నెక్కవబేన్‌ గవిత్వ వి
ద్యా పటిమంబు.... ...... - (చాటుపద్య రత్నాకరము.)

ఈ యభినవ భట్టుమూర్తికవి పలికిన మాలిక కవితామతల్లికా మాలిక


కనుకృతి. అచ్చతెనుగునుండి యచ్చు, సంస్కృృృతపదముల కచ్చు అటునిటు
సమానముగా తక్కెడలో నిలిపినట్టున్నవి. పెద్దన నుడి బింకముగాని, భట్టుమూర్తి
నుడి పొంఠముగొని యిందు మందునకై న గనరావు, (ప్రాసస్టానమున “హొశగన్‌!
అనుమాట యికమాఖజు దొరలినది. ఉపరిసద మినుమాఖు, పరిపదము ముమ్మాజు
దొరలినవి. “జప్పౌ పవళింపుమేడ్ర గది పందిరో ఆనుచబో [ప్రానము, యకి రెండును
దేలిపోయినవి. ఇక భావము దాని లోతుపొాతులను గుటించి చర్చింపవలసిన పని
లేదు ఈ జాతి కవులకు భావముల తీర్పుకంచె శబ్దముల కూర్చు ముఖ్యమ.
ప్రళమ (ప్రకరణము శ్‌

కింకపీరద ఘటాపంబాననులు థ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి


గాడు లాలిత్యము
సాధించుటకు గాబోలు, చంపక మాళికావృ త్తము జెప్పీరి.

“విని వినినంతమ్మాతమున వీనుల విందస్‌ సంతసించి చ


య్యన లిఖియింపటజోవలయు, నంటిన తోడను బోక వచ్చుద
న్కను ఐఠియింపగావలె, ననంతరమందు సమ స్త వేళలన్‌
బనిగొని దానినే మదిని భావన సేయవలెన్‌, (గమ్మకమ
మ్మున రసమెక్కుడై వలప్పముద్దులు గుళ్కెడి వన్నెలాడి పొం
దును బలె జెప్పనొప్పని వినోద మొసంగవలెన్‌ రతాంత సం
జనితసుఖమ్మువోలె వివశత్వము జూపవలెన్‌ వసంతవే
శ్‌ను వననుధ్య నొప్పెడు విలాసపుమంటఓపమంబునన్‌ బసం
దున దగు కమ్మలెమ్మెరలు దోవగ వారవధూమతల్లికా
భినయవినోదముల్‌ వలె నవీనముదంపొసగన్‌వలెన్‌ దనం
తన తనసంగతిన్‌ మజచి తానెవరో పరులెవ్వరో యెజుం
గనియటులుండగావలె నొకానొక డెవ్వడుగాని తన్ను బి
ల్ఫిన నికవాని కుత్తరము లేదు సరేగద వల్కెనేని, 'ల్కే
మనదగు నారసంబు నహహా! మహనీయగుజాఢ్యుడెవ్వడో
వినుతికి నెక్కగల్లిన కవిత్వమహత్వపటుత్వ సంపదన్‌
గని రచియించె, లేక్షునికి గల్గునె యిట్టి రస్మపసారో మం
చును నదియే వచించుగద సౌక్కుతు సోలుచు వెట్టీవాని రీ
తిని మదిరారసంబు చవిదేలిన పూరుషు భాతి మందు పో
ల్కిని గనుపట్టి బొప్పుడ వలెన్‌ మజీ యెస్టియుశేని కారణం -
బున నొక్షవేళ నడ్ది మజపృఎగను చుర్దళ మూడెనేని మిం
చిన తమి దన్ను పూర్వము వశీకృతుగా నొనరించి యెన్నియో
దినము లఖేదలీతుల మపిం గరగించి యకారణంబ త
న్నును విడనాడిపోయిన యనుంగుజెలిన్‌ ధలపోయునట్టి జా
రుని గతి దద్వశీకృతి పురోగముడ్లై చరియింపగావలెన్‌
వెనుకటిరీతినద్ది స్మ్వతవీథి దగుల్కొని నప్పు డొతయున్‌
దనకు (బియమ్ము గల్గు వనితామణి యల్దినవచ్చి (కుచ్చి య
క్కున వినగొన్న సంగతులపున్‌ సకిగావలె సత్కవిత్వ మ
_న్నను....! (నానా రాజసందర్శనము)
త్త అవధాన విద్య
వీరు తెలుగులని, సంస్కృృతములని, పం క్రిభేదము పాటింపలేదు,
థ్రీ కాశీ కృష్ణాచార్యుల వారి చంపమాలికా వృత్తను (పవ ర్తిలిన తీరుం
'పొలుపుల నొల్కు లేముగుద మొల్క చనుంగవ బోలి గుల్కు బె
ష్కలు గల మేలి శ్రైతము. తెళుంగున బల్కెడు కల్కి చిల్కా ప
ల్కులవలి వీనుదోయికి దగుల్కొనగా వలి జూలుగోల మ
ర్ధుల నును జెష్కటద్దముల తోరపు లొడ్దుగ పూళరంగు ని
సల పస రెమ్మ వాల్లనుల కోపున దారసిలన్‌వలిన్‌ మన్‌ =
దలచిన తుంటవింటి సరదారుని సేతల సోలియాడు ని
మ్ముల చెలి కాని మోవివలె ముచ్చట గావలె, ఐంటనంటినన్‌
వలపులనీను కపపు టనంటుల బోదెల చాటుమాటునన్‌
దొలి సొలయల్క మోముపయి దోపగ జూపుల వాడి తూప్పులన్‌
జీలికెడి కుల్కులాడి జిగిజిబ్కు హొయల్‌ వెలజాలుపైట లో
పల నలజిక్కు జక్కవ కవన్‌ బురుణించెడు దబ్బగుబ్బ యు
బ్బుల వెలయింపగా వలయు బొమ్ము, తెలుంగున గై తలిమ్ముగన్‌
విలస దమర్త్యవాజ్మయ కవిత్యమనాన్‌ భుజగేరద భూషణో
జరి మణిరగ్గటాపటలి సంవిలుఠద్దివిషత్తరంగిణీ
చలదురు వీచికానికర శబ్ద ధణంధణ ధంధణార్భటీ
కలన నొనంగగావలె నొకానొోకయప్పుడు, పద్మసంభవ
ప్రళయ మహార్జవ్రోత్సవ దభంగురభంగ మృదంగ వాద సం
కలిత కృతాంతరాట్బరణఘాత దళద్ద్రహిజాండ నిస్నరత్‌
స్పెళపెళ సౌధ్యసధ్యనుల బికము నొక్కయెడన్‌, ముహుర్ముహు
ర్జల దరవిందబ్బంద మకరంద నిరంకుశ పానమ త్ర తుం
దిలిత సరన్వతీచరణ లాస్య చలన్నవళింజీ రుళం
ర్వుళల ససందు జూపవలె ర్పుల్లున రాలెడు పూలతేనె వా
నల నలరారు మాధుకి గనంబపపన్‌వలె గొన్ని వేళలన్‌.
(ఆవధాన యత)

అధార్యులవారు “పూలతేనెవానలు' గురియించుచు, ఈ చెప నొక బాస,


అ కంప నొక బాసగా, పెద్దన యడుగులో అడుగు బెట్టుచు నడిచిరి.
పథమ [ప్రకరణము శ?

థ్రీ గాడేపల్లి వీరరాఘవకాస్త్రిగారి యత్ప్చలమాలిక:


ఫ్రీరమణీయులార ! సరసీరుహనిర్య దమందమాధురీ
సారవచస్కులార ! వింసత్క్మమనీయ యళోవిలాసినీ
హారవిహోరులార ! పరమాదర మేదుర చిత్తులార మూ
సూరివరేణ్యులార | పరికుద్ధ వచోరచనా చమర్కియా
పార రసానుభావ గుణపాకసమంచిత వృత్తరీతి వి
స్తార మదీయ దివ్యకపితా వనితాభిరరి (పసక్తి నం
స్కారము లింపు జూప్పుటకు గానిడె కోరితి రేను బూసిరిన్‌
ధోరణి విన్నచో, కనకతోయజకాండ వినిస్సర్యదసా
సారమయ్మపవాహరుచి సారెకు సారెకు దోచు, నల్లికల్‌
గూపచుళో వసంత నవకోమల పల్ణివ వేల్ప దుల్టతా
గార నిరంతరాయ పరికల్పన నుల్లసమాడు, వ్యంగ్యపున్‌
నేరుపు జూపనెంచ రమణీయ మహోజ్జ్వల యౌవన పభా
చారువిలాస సంభరణ సారసపాణి విలాస వాక్చమ
త్కార విశేష వైఖరులు కన్నుల గట్లిన యట్ల తోచు, నో
రూరగ జేయు మత్కంవిత నూకొను భాగ్యము గల్గినంత, శృం
గార రసానుభావ పరికల్చిత యౌవన ఘూర్ణమాన పం
శేదహలోచనా (పథమకేశివినోద బహ్ముపకార వి
స్టార దృఢోపగూహన సీతాంతరత్మిశమ పారవళ్యమున్‌
గూడసగావలెన్‌ బణయకోస వికారపరీత భామినీ
ధీరవిహోర మానస గతిస్ఫుటవర్తన లెల్ట గొల్లగా
నేరపగావలెన్‌ రుచిర నిర్మల శారద చం దచందికొ
పూర విపుష్యదంబుధి విభూత తరంగ ఘుమంఘ్యమార్భటి
ద్యోర విమండలావృత ముహుర్ముహురాగత మామకీన వా
స్ధారను జూడగా వలదె* తామరసాయతలోచనా నవ
'స్మేర మరీచికానిచయ శీర్య దనన్య రసోవమాన గం
భీర కవిత్వ వాగ్విమలవీబికలన్‌ దనివొంద జెల్లదే 1
(గాడేపల్టివారి కవితావిలాసము)
సరి అవధాన "విద్య
శాస్తి గారి ధోరణి విలక్షణమైనది. జిలిలిలిపలుకులుండవు, ధార = పొంగు
లెత్తు వరదలతోడి వార్డుక నద్మీపవాహము. వంటిది. ఆ (పవాహమున మహా
వేగముతో మునుగుచు లేచుచు కొట్టుకొని పోయెడి (వేష్ట తెగిన చెట్టవలె, “నిరృత్‌,
విలసత్‌, వినిస్సరత్‌, వేల్లత్‌, విపుష్యత్‌, శీర్యత్‌! వంటే శతృ్మపత్యయాంతళ్ఞ
ములు, దరులకెగదొట్టు నుజుగు తెథైలవలె పెద్దన పలుకుబష్ట విళ్ళంఖలముగా
గోచరించును. -

ఈ మాలికల పరమోద్దేోము కవికాకళ విగళితవేద్యాంతరమైన యొకా


నొక యశిర్వచనీయానందము నొదవించునని చెప్పుటయే. ఆ యానందళందమైన
పరవస్తువు రసము. దానిని సాధించుటకు కవి యత్నించును. కృతార్ధుడైన కవి
యొక్క వాగ్విలాసమే సహృదయ సహృదయావర్ణ
నశ మము.

ఆకస్మికముగా లేచి, సభలో నిల్చి యావకవులు చెప్పెడి పద్యము


లెట్టుండునో పై మాలికల వలన దెలిసికొననగును.

మహాకవులు శబ్దజాలిము కొలకు తడవికొనుట, పులిమికొనుట యుండదు.


వద్యమెత్తుకొనవలెగాని శబ్దార్హములు. పరుగెత్తుకొని వచ్చును. ఊరకకాదుం
గోకథం ను వయం దృశ్యామహే_ ఇతి మహాత్మనా మహంపూర్వికయైన ళబ్దార్ధాః
పురో ధావంతి.” (కావ్య మీమాంస. 118 ఆధ్భాయము)

దీనినే శ్రీ తిరపతి వెంక టేళ్వర కవులు -

ఫ్రీ నొప్పారెడి నీదు వర్ణనకునై చేయాస శద్దారముల్‌


నేనే వచ్చెద, నేనె వచ్చెదను నేనే వత్తు నేవత్తు నే
నేనే నే యని వచ్చి మీదబడు, మేమెద్దాని గ్లైకొందు మె
ద్దానిన్‌ వీడుదుమోయి!.... " (నానా రాజ సందర్శనము]

అని తెనిగించి చమత్కంరించిరి.


అవధాన విద్య

ద్వితీయ [_పకరణము
చ 9స్తష
అంధ శ

"ద్ర ర్ధారణావతీ మేధా అన్నా డమరసింహుడు,


“మేధతే అనుభూతం సర్వ మస్యా మితి మేధాం

విన్నవి
ఈం
కన్నవి
/
దాని పేరు మేధ. అది బహుజన్మవరంపరంసంగచమక అనుభూతిపివేషవు. 5
షు
పరిణతము, జన్మాంతర విషయములు సంస్కార రేఖయందు ఆహితప.
యుండును. సంస్కార రేఖచే మేధాశక్తి డీ ప్రమనుసు,

మేధ జ్ఞానముయొక్కు పత్పీ యన్పారు. అశగా శ్రానవవ రిస శమ


కన్నబిడ్డయే స్మృతి.
ఈ స్కకియొక్క పుట్టుక విద్యాధరకవి యిట్టు వివరించెను:
'స్తువిషయ. స్తావత్‌. ఆత్మన్యమభవపూర్వ
రపష
మో

(వస్తువిషయకమగు ననుళభవము తొలుత ఇరద చుసన్నెకర్షాదుచే


కలుగును. అనుభవము. కలుగగా ఆత్మయందు సంస్కారము. ఆహితమగు ప,
అహిత సంసహ్కైరమున కాలాంతరమున స్మృతి కలుగును)

న్మృతి యెవరియందు పత్య్యగముగా భాసించుచుండునో వారు వెధా


వులు, అల్లసాని పెద్దనామాత్ళుడు “అతులి పురాజాగమేతిహాస కథార్థస్మృతి
యుతుడు.' (స్వారోచిష మనుసంభవము. 1-1).

'పెదన

స్మృతీ యీ జన్మమున దాను బాల్యాదిగొ (గ్రహించిన కథలకు
సంబంధించిన స్మృతి.
ల్‌ల అవధాన విద

నష్టా మోహః స్మృతి రా" అన్నా డర్జునుడు.


(భగవర్షీక, 1879)
ఈ స్మృతి యెప్పటిది! యగముల నాటిది, కనుక జన్మాంతరీయ స్మృతి
యిది,

మేధ సర్వము తనయం దిమిడించికొనగల విశాల గంభీర సముుదము


వంటిది.

సర్వ పాణిసామాన్యమైన జ్జాపక శక్తి పానవ్సనియంరు పర మాథివృద్ధి


పొందియన్న ది.

శత దృష్ట విషయములు మేద కెగబా్రకుచున్నవి, బుద్ధిపూర్వ్యకముగా


(గ్రహించిన. విషయమే కాదు, యాదృచ్చికముగా ప్రతిగోచరమైన విషయము
గూడ తనంత తాను మేధ శతెగ్మబాక్రుచున్నది. మన మొకచోటికి బోవుచున్నాము.
[తోవలో నెకరో యెజుకతలు తను భాషలో గీచులాడుకొనుచున్నారు.. ఆ భాష
మనకు రాడు, వారి [వసంగము వినవలినను కుతూహలము మనకు లేదు,
అయినను ఆ గోల మన శిరసున కెక్కి తదాకాళమున నెలకొనును.

తెబుగుదేశము నుండి కొందరు కూలివా్య్యడు రై లుమార్గమున పనిచేయ


సకుటుంబముగొ టోయిరి అ గుంపులో గొందరు అజవవారుండీరి, ఆందటు కలసి
మెలసి పనిచేయుచుండిరి. పని పూరర్తిమైన పీదస ఎవరిదేశమునకు. వారు వెడలి
పోయిరి. కొన్నాళ్ళకు తెలుగుపీల్ణకు త్మీవజ్వరము సోళిను, కల వరింపదొడగెను.
ఆ కలుపరింతలలో అనర్గళముగ ఆజవము మాటాడుచుండెను. చూచినవారందలు
అజవదయ్యము దొందుకొన్నదని చెప్పుకొనుచుండికి. ఆ విళ్ణకు చదువు రాదు,
అజనబాన మాటాడుట రాదు. దయ్యము కానిచో ఇదెట్టు సంభవమని హోం

శః [వళ్నకు సమాధాన మొక హూణ తరుణవై ద్యుడు కని పెట్టెను,

జర్మనీదేశమున నొక్యగామమున నొక పాతికయేండ్ల పడుచు జ్వరపడి


వాగ దొడగెను [గీ లాటిను హిబూ భాషానణితులు (ప్రబంధథోరణిలో నిరా
ఘాటముగ నుచ్చరించుచుండెను, మహామహు లెందటో ఆ వింత చూచుటకు వచ్చు
ద్వితీయ (ప్రకరణము ర్‌లి

చుండిరి ఆమెకు (బహ్మరక్షస్సు (620066 శల) పస్ధనని తలచిరి. ఆమె


నిరక్షరాస్య. అందుచేత నిది వింత యయ్యెను. శరీరత త్త్యజ్ఞులు, నాడీత త్త్యజ్ఞులు
నెందజో శతవిధముల బరీశ్నించి చూచిరి. అంతు చిక్కలేదు. ఆమె యచ్చరించెడి
వాక్చంక్తులు కొవుల కొలది వ్రాసి పెట్టిరి, ఇట్టుండగా నొక్క యఖినవ భిషక్కు
రంగమున (ప్రవేశించి కూపీ తీసెను. ఆమె యెక్కడ బుట్టినది! ఎక్కడ పెరిగినది?
ఎక్కడ పనిచేసినది ? కనుగొనెను.. ఆమె దిక్కులేని దగుటచే తొమ్మిడేండ్డ
యాడున అమెనొక మత గురువు కొనిపోర్యును. ఆ వృద్ధ గురువున కొఠయభ్యాస
ముండెను. ఇంటిలో నటునిటు దిరుగుచు (గ్రంథము జేత బట్టికొని గట్టిగా జదువు
చుండెడువాడు. అక్కడనే వంట యిల్దుండెపు. వంటింటిలో ఆ పిల్ల యుండెడిది*
వృద్ధుని మరణానంతరము ఈమె ఆ యూరు వగలి వచ్చెను. ఇప్పడు త్మీవజ్వర
పీడికయై యామె యుచ్చరించు వ్యాక్పబంధమంతయు ఆ వృద్ధుని నిత్మపారాయణ
(గంథములోనిదేయని రజువయ్యెను.. కాగా, మనుష్యుల నొడీమండలకేం దమన
(త్రకితాకితములై న విషయములు త్యసయశ్నముగ జేరియండునని, తత్మ్యృతిమ్నద
లెప్పటికి చెదరిపోవని తేలినది,
(31006%42514 .002%24214 3 ౧౦౬౫౧౮౩)

తమ శిరోనొడుల ములో ప్రాక్నృతి మృుదలు భ్యదమగా నుండుట


పలన ఆ తెనుగు పడతి, యీ జర్మను మడతి జ్వరొర్తలై యొూనొక యశంప
జ్ఞాఠమైన యవస్థ యందుండి అ మాటలు (పలాహషిచుట జరిగెను. జ్వరార్తికి,
నొడీ కేళ్యద (గ్రంథినలీన పాక్ష్యృతి ముదా జాగృశికి గల సంబంధము
విచారింతము.

సుపసిద్ధ నాడీమండల శస్త్రవైద్యుడు 1. కిం161614 విద్యుత్తులో రోగి


యొక్క మ స్తిష్కావృత ధూసరవర్ణ బహిఃకళను (001151) సృందంప జేఫినట్లో
పుఠరానుభూత శబ్దదృశ్యాదులు తన్మనః ఫలకమున భాసించట జరుగునని నిరూ
ఫించెను. (5% 0 ౧19౪1)

కాక్టర్‌ యస్‌. కల్యాణగామన్‌ గాడు (పత్రి వ్యక్తి యెక్క శీఠస్సులో నొక


వింంషంలు[ 1206 [00024 ఉన్నదనియ, ఏ ఫణితులు, ఎంత వేగముతో,
ఎంత సేపు, ఏ [కమమున మ్ముదింపబకి యండెరో, అ ఫజీతులుు ఆంత వేగ
ముతో అంతసేపు, ఆ (క్రమమున, తత్తతృ దేశములందు నొక్కినపుడు యథా
గ్ట్‌క్తీ అవధాన విద న

తనముగా.. వెలువడునసి వప్పీరి (4584021 _ గజం 87 జ మం


1 10 0180 0 58160 పంగ 01 84 స2ణష 18022 5 141.
2 మజము*క, వశీ క్‌, పీల్‌ 5 (టు, 20.5 (201 గి (₹4మి),
10 ము 91055104, కీ 065., పతీ సన్‌,
5 &5్‌. 0)

ఈ నొక్కుట యనునది విద్యుతృర్శచే జరునబడును.

స్మృతి గోల్పోయిన రోగుల మెదడు మీద నెవో గీజ లేర్చడునటి వానిని


విద్దెనగాని రోగికి సతి కలుగదు,

ఆ గీఅలు తొలగించుటకు, స్మృతి కలిగించుటకు పాటుపడెడి నాడీ చికిత్సా


స్థబుడగుటచే మెదడున నొదిగియన్న వెనుకటి విషయములు నెమరుకు వచ్చుట
6)నెడియచ్భుత విషయము (గ్రహించి లోకమున జాట గలిగెను. ఆస్మూతమేత్మీవ
బృరపడస్తీల

కన్నయించును. జ్వర (పకోవమే మేదోమండళస్థ ప్రౌగనభూత
విషయ సంపుటిని కదలించి తతృజితు లీరిళములు గావింవగలుగుచన్నది,

“మజీ కొన్ని రసాయనాలు గతంలోని మధుర అనుభవాలను వెలికి తెచ్చి,


తిరిగి వాటీని అనుభవిస్తున్నట్లు భావన కల్పిస్తాయి.”
(మ స్తిష్కంపై మనోరసాయనాల (వభావంి

మేదోవల్కల (వచిత విషయ సామగి విద్యుత్సాహాయ్యమన స్మృతి


సథమునకు దేబడుచున్నది, ఇది సాధారణ వ్యక్తుల విషయము.

అసాధారణ వ్యక్షులై న మేధావులు సంకల్ప మ్మాతనున ఆ పని సాధిం


తుష, వారికి విద్యుదుపకరణ రసాయన (ప్మకియాదు లిక్కఅలేదు.. సకల
విషయములు ఎప్రాగను భూతములు-వారి బుద్ధియందు సముపస్థితమ.
లై యుండును.
మజీయ సత్త గుణాధిక్యమగల మహానుభావులకు పూర్వజన్మానుభూత విషయ
స్కృతియు నుండును,

“భవన్తి స్త్త్యభూయిష్టాః పూర్వ జాతిస్మరా నరః


(సువ్రత శారీరస్థానము. ద్వితీయా ధ్యాయము, 56. శ్లోకము

శాపిధి సాలా
ధారణాస్వరూప వినారను

(ప్రత్మగ్రంథ ధారణార్థము “ధారణమాతృక చెప్పబడినది.


ఇట మాతృక యనగా శాస్త్రము,
“వస్తు కోళ స్తథా (దవ్యం లక్షణం షేతు రేవ
ఇత్యేతే ధారణాదేవ్యాః పంబాంగళుచిరం వప్పః.' (జయమంగళ టీక

వస్తుకో (ద్రవ్య లషణ హేతువు అయిదు ధారణాదేవి శరీరా నయవములు.


వినిన వషయము. జ్ఞ ప్రియం గుండవలెననిన మీది వస్తాదృవయవము లై దింటి
జ్ఞానముండవలెనని (గ్రంథతాత్పర్యము. ఒకచో, (ద్రవ్యలక్షణద్వయమ్మాతపరిజ్ఞాన
ముచే ధారణ నిలువవచ్చు. ఆప్పుడాధారణాడేవి పంాంగరుచిర కాదనుటకు వీలు
లేదు. సమ్మగయే. ఆడెటులనిన = ఆమె “నాసిక, న్మేతములు చూచినంతనే ఆమె
దమయంతి యని తెలిసికొంటిని' అమచో, దమయంతిని గుర్తించుటకు తదన్యము
లయిన యవయవముల యభిరామభావము. పరిశీలింప నక్క లేకుండగనే పట్టు
చిక్కినదని యర్థము ఇట (ద్రవ్య లక్షణ ద్వితీయామ్మాతదీపితయగు ధారణ
అవయవలోపమునే అపరిపూర్ణ కాదు. వస్తు కోళ హేతువుల భాయలందు లీలగా
నుండికీటును. మజొకచో వస్తుజ్ఞానముచేతనే ధారణ నిలువ వచ్చును. కాగా
పంచాంగజ్ఞానము నియతము కాదని స్పష్టము,

వస్తు కోళ్ల [దవ్య లతణ హేతువులు స్థూలమగా నిట్టుండునని భావింప


వచ్చును.

వస్తువు: రామాయణ భారతాదులు, లౌకిక వృత్తాంతము, ఏదిర్లైన


గొవచ్చును,

కోశము: శద్దార కోళము.


(ద్రవ్యము - (ప్రాకరణిక విషయమ,
ర్ట్‌కి అవధాన విద్య

లక్షణమ.:. ఆసాధారణ ధర్మము. ఇది ఛందస్సు కావచ్చు రీతి కావచ్చు


ఛండోలతణమే. లక్షణ మనినచో గద్యకావ్యములందు శాస్త్ర్రగంథములుదు

అవ్యాప్తిదోషము కలుగును,
హేతువు: కారణము, లింగము, నిమిత్తము - ఇవి సమానార్థకములు,
కావ్యమున ఏత్మత్పస క్రిహేతువే హేతు వనవచ్చును.
వీని యపథయోగ మిట్టు [గ్రహింపవచ్చు ;

మ _ రజనీనాథకులై కభూషణుడవై రాజర్షిపై ధారణీ


(పజనెల్లన్‌ దయళోడ ధర్మచరితన్‌ బొలించుచున్‌ దొంటి ధ
ర్మజు నాభాగు భగీరథ్రున్‌ దళరథున్‌ మాంధాతృ రామున్‌రఘన్‌
విజయన్‌ బోలితి సర్గుణంబుల జగద్విథ్యాత పారిక్షితా!
(భ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము)

ఈ పద్యమున ధారణయందు నిల్చికొనుటకు వస్తుకోళ్ళదవ్య లక్షణ హేతు


సహకారము చూతుము,

1, వస్తువు := మహాభారతము,
లి కోళము := రజనీనాథ, ధర్మజ, షారిక్షీత ఇత్యాది శబ్దజ్ఞానము.
8, (దవ్యము := జన మేజయు డాదిరాజస మళ్లోకు డనెడి స్ధాఘ
ఓ లక్షణము :- మ క్తేభవిక్రీడిత వృత్తము. జకార్యపాసము. రామన్‌,
రమఘున్‌, విజయున్‌ అనెడి సొగవైన విజణుష్పలు, యతి(ప్రాసలు,
క్‌ హేతువు : కావ్యమన నేతతృన క్రి హేతువు. సర్పయాగమ నుడిగిప
నా స్త్రీషు డరుదెంది, స్వ పమోజన సాఫల్యమునక్రై జనమేజయు? స్తుతించుట-
మన్నగునవి,
ఒక్కసారి కన్నులు మూసికొని, మహాభార తేతిహాస ఆదిపర్వ సర్పమయోగ
సందర్భ సమాగతా స్రీక మహర్షి కృత రజనీనాథ పారిక్షిత శబ్దగర్భిత జకారపాస
మత్తేక వ్యిక్రీడితవృ త్త స్తోతఫజితి భావించి, కన్నులు తెజచినచో, వంచాంగరుచిర
ధారణాదేవి మనఃపద్మమున వదిలవడును. తిరిగి యెపుడు న్మరించిన నప్పుడు పద్య
రాసమన సాఇాత్కరించును.
ద్వితీయ (ప్రకరణము క్‌?
భందోలవణము ధారణా విషయమున నవధానులకు మంచి పట్టు. శతావ
ధాన సభలో నిర్యత్ని పాసకవిత్వము గజించి పృచ్భింపగా ఫ్రీ వేలూరి శివరామ
శాస్త్రీ గారొక పద్యము వ్యాకుచ్చిరి:

మ. యతియం[బాసయ లేకయే కవితక్రై యాలోచనల్సేయ స


ద్మతిసంఘమ్మలు పూర్వసత్కవుల రథ్యన్‌వీడి యల్లంత దు

ర్షతికిం బాలుగ జ్రేయచుండి రకటా! కష్టమ్ము కష్టమ్ము స


న్నులికిం దప్పుందరింక భూమి నవధానుల్‌ ధారణాహీనులై
(గుంటూరు కాలేజీ శతావధానము,)

యత్మిప్రాసలు లేని రచనలు చేసినచో అదధానులు బెడురురని నిళ్కంకముగ


జెప్పీరి, (ప్రాసాక్షరము పట్టుకొన్నళో ఆదిపదము. స్ఫురించును. పదమునుబట్టి
యత్యక్షరము, దొనినిబట్టీ అక్కడి పదబంధము స్ఫురించును. ఇట్లు సద్యమంతా
కరస్థ మగును.
శద్దాలింకారములు, ద్‌ర్డ సమాస దళములు ధారజాసవాకారులు. అలతి
యతి తునియలుగా విటిచి విజిచి పద్యము కట్టినచో అది ధారణయందు గట్టిగా
నిలువ దొక్కికొనజాలదు. గుత్రప్పు సమాసము లభిండపు రేకులై చెదరిపోక్ష
హత్తికొని యండును. ఈ కొస పట్టికొన్నచో ఆ కొసదాక లేవి వచ్చును.
నడుము తురిగిపోవు,

ఇక్కతొక రహన్యమ. కలదు, వస్తువు. భావించి వద్యము నిర్మింయట


కుష్మకమించు నవధాని తత్కాలిమున నపషయళత, న్న సమాపతిశ పదజాలము యథా
తథనుగా నిల్చికొనవలెను- కుళలత పండింపదలచి, తొలుత దొరలిన పదముల
నొప్పరికించి మజియు మలచి, తెలచి, మార్చి, తీక్చె తంటాలుపడి పద్య మళ్టీనచో
అదీ మనసున పదిలముగొ నిలవదు" సరిగా ధారణకు రాదు, బీకాకు గొలుపును-
దీనికౌళ దృష్టాంతము: ఒక విద్యార్థి వద్యము నేష్చికొనవలెనని చదువుచుండును.
తొలుత నొక చరణమున నొళ పొదము పొరపాటున తప్వుగా నుచ్చరించను.
వెంటనే తప్పు (గ్రహించి సరిగా నుచ్చరించును మరుసటి దినమున పద్య మన్న
ఇెప్పవలసి వచ్చినప్పుడు. (ప్యవథమమున కాను. కంఠపాఠము చేయటకు
ల్‌0 అవధాన విద్య

గూడ్పండి పొరపాటున ఏ తప్పు పలికియండెనో ఆ తప్పు ప్రత్యక్షమగును,


దీసినిఐట్టీ ధారణావ్యతమునబడిన (పథమమ్ముద సాధిష్టముగ నిలుచుని (గహింప
నగును,
[భత విషయము ధారణయందు నిలిపికొనుటకు సామాన్యముగా ఈ గుర్తు
ల్లైదు తోడ్చడునవి తలపవలెేకాని, యివి గుర్తులని, యీ గుర్తులవలన నవ
ధాన మెట్టివాడైన నవలీలగా నిర్వహింపవచ్చునని తలపరాదు వృాస్తవమున శ్రివి
గుర్తలు కావ్స, ఏ వ్యక్తి మనోభూమి యందయినను ఏ విషయ వృక్షమయిన
నిలువ [దొక్కికొనియుండుటి క్రీనస్తుకోశ దవ్యాదురే వేళ్ళ. అ పని సహజ
- ముగా తనంత తా జరుగును, కృతకముగా మనము నిర్మించికొనెడి శళసహ్యసము
లైన గుర్తులు గుర్తులు కొవు

ఫ్రీ శంకర భగవత్చాద ఫ్రీ హర్ష జగన్నాథ పండితాది. మవిత్ములు


పాటించిన ధారణ మాత్ళక యెట్టిది? శద్దారములు, కథా సందర్భములు, శయ్యా
పాఠ రీతులు, ఛందోభేదములు కలిగిన వాబ్మయము జ్ఞ ప్రి యందు :చికొనుటకు
వస్తుకోళ (దవ్యలక్షణ హేతువు లుపయోగపడవచ్చు. అది ఐ జ్మృయేతవ కోలా
హల. ధ్వనియైనచో, అర్థరహిత (వజల్పమైనచో, అన్యభాషామోషయైనచో
ఈ సతమ పట్టదు, ఆవిశంకరాదు లిబ్టిఘోషల ను యకథ్శాపతముగొ జెప్ప
గలిగిరి, కావున వీరుపాసించిన ధారణాదేని సర్వపక్ష, ఆఖిండ్రై కరూప* ఆనిర్వాచ్య
యని మామే తలపవలేను.

అవధాన సభ యందు పృచ్చక సు క్షిలో వీ వ్యక్తి యే [వో మడిగి


యండెనో ఆ వ్యక్తి! అవరౌని ఏ పద్యము జెప్పియండెరో. కన గొనుటకు
పృచ్భక ముఖమే ధారణ మాతృక. ముఖము చూచినంతనే యతడేశంఖ్య వాడో,
యే పప్రళ్నమడిగి యుండునో మనళునకు తట్టును. [పళ్నము తట్టినంకనే పద్యము
లి _ పి ల

సృురించును.

మన మెప్పడో యొక పుస్తకము చచివియందుము. తద్ధతవిషయము స్మృతి


పథమున భావించుటకు ముందు ఆ ప్పస్తకమ, ఆ పుట కనులకు గట్టినట్టు తోచుట
సర్వజనానుకవసిద్ధ విషయము. అడే విధముగా అవధాన సభయందు వృచకుని
ముఖము, సృష్టవిషయను గోచరించి, శత్సంబంధిపద్యము తోచును.
ద్వితీయ (ప్రకరణము ల్‌

తిరుపతి వేంక దేశ్వర్యవభృతు లీపద్గ


ద్ధతినే పాటించిరి.

పాళ్ళాత్యుల న 14011023 1420509 కొంచె మించుమించుగ


ఈ పద్ధతికి దగ్గరగా నుండును.

సైమనైడు అనునతడు (క్రీ. పూ. 558-469 ప్రాంతమున ప్రసిద్దుడె


యుండిన (గీకు కవి, వెళదాక విందునకు హాజరై అతిథులకు తన కవిత్వము
వినిపించుచుండెకు. నడుమ-ఎవరో పీలువగా వెలుపలికి వోయను. ఇతడవళలికి
బోయినంతనే గుభిళ్లన కు కూలిపడి సభ్యులందరును జచ్చిపోయిరి పీను
గులు చేతికి రాలేదు. నజ్జుగుజ్జైయండెను, మృత్యుగోచరులైన సభ్యుల గుజుకిం

చుట సాధ్యపడలేదు. అప్పుడు కన్నులు మూసీకొని, 'సైమన్దై డ్చుకవి తాను కవి


త్వము వినిపించువేళ తన సమక్షమున నెనరెవరు ఎక్కడెక్కడ గూర్చుండి
యుండిరో ఆ దృళ్శము నొకసారి అంతళ్చక్షువుతో వీక్షించెను.. వీక్షించి [కమ
ముగా నంది పేళ్ళు చెప్పెను. నాటగోలి నదొక “ధారణమాతృక
"యై లోకమున
రూఢి కక్కెను. 610020 మున్నగువా రీపద్ధతికి పట్టము కట్టిరి, ఈ పద్ధతి
_శాస్త్రమర్యాద కల్పింపదగినంత (పొఢిగల పద్ధతి“కాదు.

ధారణ గుటించి *ప్‌105024%05 నిర్వచనము సరియైన


నిర్వచనము.

“రక 230కి 880073 గ68 4న ౩౮ ౧15


షం 265 0 ౩9 2420 227 ఉగ”
వ్యవధిచె ధారణ స్థరపడును

మనోలక్షణము బాల విచ్నితమైనది,

ఒక డొకచో ఏదో అకేపించి మాటాడెను, నీ కపుడు దిక్కు తోచినది


కాదు. ఊరకుంటివి. తరువాత నీవాసన్ని వేళము గుణించి విచారించలేదు, కొంత
కాలము జరిగెను. ఉన్నటులుండి యొకనా డృపయత్నముగా తత్సన్ని వేళము
నెమరుకు వచ్చి, వాని యాషేపో క్రికి సరియైన సమాధానము నీకు స్ఫురించును,
(పతిపక్షి సమక్షమున లేడు కదా! ఆ సమాధాన మెందుకు వచ్చినది! రావలెనని
యెవరు వాంభించిర! మనఃమ్మేతమున న్యస్తమయిన యల్పాల్బవిషయము గూడ
దానినుండి (సస్తము కాదు. నేటిది రేపటికి రూఢమూలమగును, శతావధానవ్యాపార
మీస్తూతము మీద జరుగుచున్నది.

(శళవిషయబీజము మనః క్షేతమున బదిలముగ నాటుకొని యంకురించి


యాకు మాజాతు సంతరించుకొనుట దానియంత కది జరుగును.

శతావధానమన నొకడొకవిషయము వర్డింపగోరును. నీకపుడుడది అంతు


చిక్కలేదు. “బారా! యేమని పల్కగానగు నమేయంబైన త్యృదూపమున్‌” అని
యొక చరణము. చెప్పివేసిన జాలును మరుసటి దినమున కది ఆకు మాజాకు
దొడిగి యుండగలదు, దుష్కర్మపాస మె శ్రికౌంటి వనుకొందము. అపుడే నాలుగు
(ప్రాసపదాలు నీవు నిర్ధరించి చెప్పలేకపోవచ్చు. రేపటి కాపని సుకరమగును.

పరీక్ష కేగు. విద్యార్థులు ర్యాతి చదివి శయనించినచో ఉదయమునకు


చదివిన వినయ మువస్థితమగనుండును. అపుడే చదివి, అపుడే [వాయవలినన్నచో
తత్తద్యిషయవి స్తరము విస్ఫుటముగా గోచరింపదు నిన్నటి దినమున చదివి చదివి
చచ్చినను నోటికిరొని విషయము. నేడు స్వయర్యపకాళమానమగుట యనుభవ
సిద్ధము. థ్రీ విద్యారణ్యస్వామిపాదులు ధ్యానడీవ (ప్రకరణమున నీవిషయము తేట
పజచిరి.
ద్వితీయ [ప్రకరణము 81

“బహువార్‌ మధీతేఒపి యదా నాయాతిదే త్పునః


దినాంత రేఒనధీతై 0వ పూర్వాధీతం స్మరే త్చుమాన్‌ '(వేదాంత పంచదశి

అషహ్టావధానమున దినాంతర్మపస క్రి లేదు. అంతా ఒక పూటతో సమాప్తము


కావలసీనడే. ఆయిన, పద్యమునకు నాలుగు పాదము లుండును కనుక, ఒకొక్క
అవృత్రిలో నొకొక్క పాదము చొప్పున నాలుగొప్పత్తులలో పద్యము పూర్తి
చేయట జరుగును. కనుక నడుమ ఇంచుకించుక వ్యవధి యేర్చడుచుండును. ఆ
వ్యవధిలో ధారణ స్థిరపడుట, సమాధానమును మంచికొనుట జరుగును ఉదా
హరణమునకు దత్తపది కంప, చెంప, దుంప రొంప పదములిచ్చి భారత కథా
పరముగ నొకపద్యము. బెప్పకోరినపుడు = *కంపము. జెందకుంద బహుకాన
భూముల సంచరించి" అని ఉత్పలమాలికావృ త్తము (పభమపాదము చెప్పి వేయును.
తర్వాత ద్వితీయపాదమున '“చెంప', తృతీయపానమున “చుంవ నెటులైన నిమిడ్చి
కొన వచ్చును. చతుర్ధపాదమున “రొంపి నెబు లిమిడ్బృవలేను! దానిపై నొకకన్ను
పెట్టి వదలవలెను. దానివంతు వచ్చునప్పటికి తోవ స్ఫురించును, సద్యస్సుగా
మనస్సుకు దట్టని విషయము ఈ యొకింత వ్యవధిలో పొడకట్టును.

తికపతి వేంకటకవులు కాకినాడ శతావధానమున నూలజుగురకు నూజు


చరణములు చెప్పుసరికి (పొద్దు కుంకెను. రెండవదినమున గెండవ చరణము
చెప్పుదురు. కాని, నాటి సభ్యులు, ఇంటికి బోనిచ్చినచో వీరిరువురు యోజించి
కొందురని భావించి, కనీయఃవక మొక కొన్నిటిన్తైన పద్యముల పూర్తిచేసి
పొమ్మనిరి జంటకవ్లు లిరువురు యోజించుకొందు రనుట ముఖ్యము కారు. రాకిరి
నెమ్మదిగా శయనించి కూర్కినటో మనస్సుయొక్క. లోపొరలలో ముదితమ్మృలె
యుండిన విషయములు పచిలపడును పౌనప్పున్నముగా మననము చేసికొన్నను
విషయము లింత సాధీయస్థిడి పొంది పదిలపడవు. కన్ను మొగుడ్ని కాసేపు
వ్మిళమింపవలెను. అపుడే అవి లోపలి యరలలో ప్పంజికొనును.

అస
ప్ర పాలా
పూర్వజన్మ సంస్కారము
విద్య చెడని నదార్థము.. నరాభ్య స్తవిద్య శీర పాతముచే నరించిపోదు.
మీది జన్మమున జీవుడు గ్రైకొనెడు దేహోపాధియందు తద్విద్యా సంస్కారము
నిలున [దొక్కికొని పకా?ించును.

వ్యానభట్టారకుడు-.
“తత బుస్ధి సంయోగం లభతే పౌర్వదై హికమ్‌' అన్నాడు,
(భగవద్గిత, 848)
అయర్వేద శాస్ట్రాచార్యుడు స్కువతుడును -

“అభ్యస్తాః పూర్వదేహే యే తానేవ భజతే గుణాన్‌ అన్నాడు.


(ారీర స్థానము. ద్వ 58 ల్ల)
ఠి ము

కాకినాడ శతావధాన సభలో తీరువత్తి చేంకటకవుల గుజించి పెద్దలు =

“ఇట్టి వయనున నింత (పజ గల్లుట ప్రార్గన్మ ఫలమ కాని, కాదువేజాండు


మీ కబ్బుగాక జయము" అం (పళంసీంచి, యాశీర్వదించిరట,
(జాతకచర్య. పూర్వభాగము. బరీ పద్యము;)

ఈ విషయము ్రీమచృంకర భగవక్సాడులు స్పష్టపణబిరి,


“జీవో ముఖ్య ప్రాజసచివః సేర్యద్రియః సమనస్కః విద్యాకర్మ పూర్వ పజ్జా
పర్మిగహః పూర్వదేహం విహాయ దేహాంతరం (విపద్యతే ఇత్యేత దవగతమ్‌,'
(శాంకర (అహ్మస్తూత భామ్యము, కిఆ. పా! సూ

ఇందు కుదాహరణముగా అద్యతన (ప్రపంచ శిఫబాల విద్యా (ప్రకాశన


విశేషములు పరిీలింప వచ్చును
ద్వితీయ (ప్రకరణము కలి

(1) శాన్‌ ఫిలివ్‌ బేర్జియర్‌ అను జర్మనీ దేశ బాంకుడు తిన రెండవ
యేటనే. బహు భాషలు నేర్చెనట,. నాలుగవ య్వేప ఫెంచ్‌, వర్మన్‌, లాటిన్‌
“భాషలు ధారాళముగా మాటాడెడినాడట. అయిదవ య్య్వేబ జె చిలుకు గీకు భాష
లోని కనువదించెనటు. చర్మిత భూగోళము. గణితము మున్నగు కాస్త్రమల
పౌండితిచే జర్మనీ పండితుల మించెనట. అజవ యేట బెన్‌ 5
సభ్యుడయ్యెనట, ఆ పసివాడు డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసవి పబ్టమువే సత్క
డయ్యెనట,
(2) 161 సంవత్సరమున జర్మనీలో. జన్మించిన [కిష్టియన్‌ ఫెడరిక్‌
అను శికు రత్నము జన్మించిన కొన్ని గంటల నుండి పెద్ద మసుమ్యలవలె స్పష్ట
ముగా మాటలాడెనట, రెండవ యేట నతని మేధాశజ్తి అద్భుతముగా పనిచేయ
దొడగెనట. బైబిలులో ఏ పదము ఏ పుటలో నున్నదో చెప్పెడివాడట. అతని
సర్వతోముఖ (పజ్ఞ విని, అతనిని చూడవలెనని కుతూహలము కలిగ డ్మార్కు
రాజు పెన్‌ హేగెన్‌కు ఆహ్వానించెనట. ఈ బాల పండితుడు నలుదిక్కుల తన దివ
(ప్రతిభా పరిమళము వెదచల్లి, నాలుగవ యేటనే కన్ను మూసెనట,
(8) ఇంగ్లండులో. డేవోస్‌ అను శిల్చి కుమాటడు జార్జి తన రెండవ
యేటనే గణిత పండితు డయ్యెనట, నాలుగవ యేట దేశ పర్యటనము చేయ దొడగి
తన విద్య (వదర్శించుచు బోయెనట.... క4కీక్‌ పౌండ్డకు 4444 రోజులలో. 4కే
శాతము చొప్పున చృకవడ్డి యెంతగును? ఇటువంటి లెక్కలు రెండే రెండు సిమిషా
లలో చెప్పగలిగెడి వాడట.
పస్తుతము గణితశాస్త్ర విదుషీమణి భ్రీమతి కకుంతలాదేవి గారు (చెంగు
ళూరు) స పపంచ మంతయు వర్శటింరి విద్యా (పదర్శనము కావిందీనవారు కదా!
వీ కాన్‌ తమ మూడవ యేన గభిత (వ జూపిరనుట వ్రత్యక్ష నిదర్శనము.
(12, లి బాల బృహస్పతులు. ఈనాడు చినపష్మతిక, 8110-19?)

గుర్వాదుల యపదేశము లేకయే, పూర్వార్జిత విద్యా సంస్కార బలము


చేత వీరందరు (పసిద్ధి పొందినవారు.
కవులయందు, అవధానులయందు పూర్వ జన్మ సంస్కార విశేషము
పొాదుకొనియండును,

అజాజాల
ప్‌ రై పేటల
అవధానవిద్య వంశపసరంపరా (పాష్యమా?

(వేళ్టమీద లేక్కింపదగిన | పాబీనార్వాచీనావధానులు రామరాజభూషణుడు,


చజిగొండ ధర్మన్న, శిష్ట కృష్ణమూర్తి, మాడభూవి వేంకటాచార్యులు, తిరుపతి
వేంక పేశ్వరులు.. వీరి పరంపరలో వీరికి ముందుగాని వెనుక గాని అవధానులు
లేరు. అవధానుల నూటయే కాదు, కవ్చితయము, నాచన సోమన, శ్రీనాథుడు,పోతన,
ఖ్రీళృష్ణ దేవరాయలు, అష్టదిగ్గజక వులు వీరి కథయు నంకియ. ఒక కాలమున ఓకా
నొక మహాపురుషు డొకవిద్యయందు పరమోచ్చస్థితి బొంది, ఓక వెలుగు
వెలుగును. ఆ వెలు గాఖిపోయిన తరువాత ఆయింట ఆ జ్యోతి వదలి పెట్టిన
చిస్టైము మిగులును,

థ్రీ శెళ్లపిళ్ల వెంకటకాస్త్రగారికి తమ. ప్పుతుడు కవీశ్వరుడు కావలెను


కాంక్ష కొండంత యుండెను.

కం. నా కొమురుం డేమ్మాత


మ్మో కవియై నాకొసంగు మోదమ్మును థ్రీ

ఫైకర్ట రఫా
యై కూడ నొసంగజొలి డనుకొందు మదిన్‌,

తేగీ అల్ల కాదంబరీకావ్య మాళ్మజనకు


రచనకున్‌ దీసిపోని వ్యాగచన యలర
బూర్రిగావించె, దాదృశప్పుతు గన్న
బాణున కొనర్హు నే నమోవాకశతము,

(ఇటీవలి చర్య. 50, 58 పద్యములు.)

పై పద్యముల వలన బాణభట్టు ప్కుతునివలి దమ ప్యుతుడును పైళ్ళకమైన


వ్యవసాయము నవ్యవహితముగా సాగింపవలెనని శాస్త్రిగా రభిలషించుట తేట
పడ్తును. వాలి మహాహరుడు, వాలి ప్యుతుడు అంగదుడు, స్నుగీవుని రాజ్యమన
ద్వితీయ (సకర ణము కిర్‌

యువరాజయ్యెను. ఇశడును బారుడే.. వాలి జక గ్‌ క్రిక్రీ అంగచున భువికి


ఎంత భేదమున్న దో, దాణభట్టు వాక్ళక్తికి, త్‌ తుని వాక్షేశ్రికి అంత చేద
మున్నది తర్మడియంతటి వ్యక్తి కాడు
ఒకనాడు శాస్త్రీ గారి కుక్షి కన్నదరుట, తత్వ అముగా స్య తరత్నషము
థ్రీ దుర్లేస్వరశాన్త్రిగారు. ద్వివేది పత్యకవిగారని మంటగా. గొని అష్టావ రము
చేసెను వార్త వినుట సంభవీంచెప, శాస్త్రిగారి. కే వితచరి త ఇలేవరి చర్య
వారి నిర్మాణానంతరము. వారి ప్యుతరత్నము హరించి. జ్ర తండి గారి
భాగ్యఫల మంతే,
“కాయ్‌ బంంబటు శాళ్యతము గాచు, శర్రీరబలావలేషమే
ధీయవరీమణీ హృదయదీ పికి వాలిన పట్టుగొమ్మ న్య
శ్రేయ మిచ్చగించు కవిశేఖరు లీ చ్యితయానుకూల్య ముం
వాయకయే వధాన పరిపాటిని గనను మీటు పగొన్పగున్‌.
(శతావధాన సారము)
శరీరబలానలేపము. చాలని వ్య త్త యగుటచే తళ్చుుళు చవఢానకార్య
నిర్వోథకాలేదు. నికక్యోఢచై యుండిన" ఆ వర్చస్సు వచ్చియండరు. వ్య
పుట్టగనే పరిముళించును.
థ్రీ కొశీ కృష్ణాబార్యులవారు బందరులో శతావధాన సభానంతరము వేణు
గొన సభ జేసిరి, “గానసభలో తానొక వేజణువునూని అచార్యప్పుతుడుం పదునై
డేండ్డ (పాయమువాడు- తండికి దాసదై కూడ్చుండెనట, తతృన్ని వళమును
| చెళ్ళపిళ్ళవారిట్లు కొనియాడిరి:
తేగీ, కారణగుణమ్ము లయ్య ్ఫవి కార్యమందు
సంకమించు టయ కాస్త్రష్ఞాలడు
దానికి నుదాహృతిగ వీరితనయు వేణు
గానమును జూచికౌనుడయ్య! ఘన సుకవ్పలు,
(బందరు శతానధానము.. పుట 560)
ఆచార్యులవారి ప్యుతునకు గాన మబ్చినకి. అవధాన విద్య అబ్బలేదు.
సుగ్భృహీత నామదేయు లయిన యవధానుల యింట మజి తతృదృళపజ్ఞ
గల యవధానులు పుట్టలేదు.
అవధాన విద్య వంశసరంపర్యాపొష్థము కాదు,
ను న.

ళీ
అవధానవిద్య గురుముఖ లభ్యమా -

థ్రీ తిరపతి వేంక చేశ్వరులు గుంటూరు + తావధాన సభలో శిష్యతూడామణి


శివరామళా్త్రి గారిని యొవరాజ్యపదమున నిలిపి యాశీర్వదించికి,

శిష్యులమని చెప్పికొని వెంబడి దిరుగువారు పదివేలమంది యండగా 'పేర్మి


హెచ్చగ మా లేలిన యీ వధాన కవితా స్మామాజ్యభారంబు మోయగ బూనం
గదవయ్య! తర్మడి! శివరామయ్యా! చిరంజ్రీవివై' అని తిరుపతిళాస్త్రి గారను;
“నంతానంబది నాము లేదను మనళ్శల్యంబు నీ వైదుక్షీకాంతుల్‌ [దోలె గదోయి
అని వేంకటళాస్త్రిగారును. శివరామశాస్త్రి
గారి నాత్మసాత్కరించికొనిరి అలనాడు
గుంటూరు కాలేజిలో శివరామశాస్త్రిగారు కావించిన సంపూర్ణ శతావధాన పొడ్టి
గురువురికంత వ్రథ్యాకి గూర్చినది, (మ. సీమ, ఉత్తర రంగము.)

[రోజు డద్డనునకు వలె తీరపఠి వేంక టేశ్వరులు శివరామశాస్త్రి గారికి


ఆవధానవిద్యా మహాస్త్రమం[త్రము లధికముగా జెప్పియుండిరా?

“వేలూరివారు ఫ్రీ జయంతి భగీరథకాస్త్రిగారి వద్ద వ్యాకరణం చదివారు.


చెళ్ళపిళ్ళవారి వద్ధ ఏమీ చదువలేదనీ, వారివెంట ఒక నెలరోజుల తిరగడమే
ష్‌హష అనీ విన్నాను అని శివరామ?ాస్త్రి
గారి సన్నిహితమ్మితు అనుచున్నారు.
(నే నెజిగిన కవ్సలు. అంబటిపూడీ వెంకటరత్నంగారు.
ఆంధవ్మశిక, 5-8-1056.)
తిరపరి వేంకటకవ్పల శళతావధానసార
మున అమ్ష్మీనరసాప్పరపు శతావధాన
మున్నది. కొని, యీ శతావధానమున శిష్యుని చెయ్యి కూడ ఉన్నది.

“లక్ష్మీనరసాపురం థ్రీ శెల్టయ్యమ్మారావుగారి షస్టిపూ ర్తిలో తిరపతికాస్త్ర


గారూ నేను కలిసి సుమారు ఏబది మందికి అవధానం చేశాము" అన్నారు శివరామ
శాస్త్రిగారు. (ఆంధప త్రిక, స్వర్జోతృవ సంచిక.)

ఆ సభలో వేంకటళాన్త్రి గారున్నారు. కొని, “జ్యరపడి యున్న హేీేత్రవున


సాయము నీకొనరింపజాల నో రిరుపతిశాస్త్రీ !' అని కూర్చున్నారు.
ద్వితీయ (ప్రకరణము గ్ర

ఇక్కడ గురువులతో సమాన చర్‌ శిష్యుడు నిలబడుట పెశేషము.


వీరి శైశే ష్యోపాధ్యాయికాస్వరూవ విట్టన్న

గురువ్వల వంట నొక నెంరోజులు తీరుగుటయే = కుదురుగా గూవ్య్చండి


వినుటయు గాదు- శీష్యత్వమా?. “గురోస్తు మౌనం. ద్యాఖ్యానం శష్యాస్తుష్పన్న
సంశయాః' (దక్షిణామూర్తి
ధ్యానము.
ధ లము క్‌ పద్ధం
వై
వై ఇరీగురుపులపట్టి
అన్వయించునా ?

థ్రీ మాడభూషివా రవధానము చేయుచుండగా చూచి నేరిచినవాడ చెళ్ళపిళ్ళ


వారు. వేలూరి వారును చెళ్ళిపిళ్ళవారి యవధానము చూవీ నేరిచిన వారందమా?
చూచీ (గహించుటయే సం్యపదాయమయినచో నెందరు చూడకు ! అందరికి అబ్బు
చున్నదా? ఆశ యన్న మ్మాతమున. ఫల మున్న వారికే ఆప్బచున్నది. ఆ ఫలమే
పూర్వజన్మ సంస్కార నిష్పన్న మైన ఆ జీవుని భాగ్మఫలముం

తిరుపతి వేంక టేశ్వరులు తమ పరమ గురుపాడులు (ఐహ్మయ్యకార్రగారి


యొద్ద శజ్దశాస్త్రము చదివిరి అవధాన శాస్త్రము కాదు,

మాడభూవ్నివారి గురుపాదు లవధానులు కారు,

మథీ శిష్యులమని చెప్పికొనువారి మాట యేమి కావలెననిన, ఏమియు


గానక్కటి లేదు. ఆడి వారి యేకలవ్యళ క్షికి దార్కాణగా నుండును. (దోణుడొక
మహా విద్యయందు పరాకోటిస్టాన
థి
మ్యాకమించిన వ్యక్తి
భల
[పాగ్గన్మ
ట్రై
సంస్కారము
పుక్కిట బట్టికొని రేకులు విప్పచున్న పక్వమైన మొగ్గ యేకలవ్వుడు. అ గురుని
అజీపూర్వక కరస్పర్శ, లేదా, యశళ్ళోభం యీ కోరకము చతుర్మసజ్భంభిత
ముగా వికసించుటకు కారణమైన దనుకొనిన అనుకొనవచ్చును.

గురుడు శిమ్యనకు శాబ్దమైన వత త్తి గజపగలడు. మజీకొన్ని యొడుప్పులు


తెలుపగలడు. అంతేకాని, ఆవధాన నిర్వహణళ క్రి అందీయలేడు,

అవధానవిద్య గురుముఖ లభ్యము కాడు,

ఆాపిరి ఫా
అవధానవిద్య ఉపాననా సాధ్యమా 7

ఆవక్రీతుడను మునికుమారుడు -

అ. వె, 'చదువకయును నాప సర్వ వేదంబులు


సర్వళాస్త్రములును సంభవిల్ల
వలయునని తలంచి, వదలక నిష్టతో
నగ౦ంతవము' చేసి సాధించె నట,
| శ్రీమదాంధ) మహాభారతము. అరణ్యపర్వము.
8 ఆ, 256 ప]

మం్యతోపాసకు అెందటో యెన్నో సిద్ధులు హింవినట్టు కథలు కలవు. కవిత్య


శ క్రహీనుకుషు సరస్వతీమం (త్రతర్యత (ప్రయోగము వన కావ్య సిర్మాణక్షమ
మైన శక్తిసంపా
పాదించికొనవచ్ళు నని “ాజశేలరు డన్నాడు.

“కవిత్వం నస్థితం యస్య కొవ్యేచ కృతకౌతుకః


తస్య సిద్ధి సరన్వత్యా స్తసనృమంత వయో ఇగత్ర"
[కావ్య మీమాంస, థీం_లిలి,]

మజీయు నావేశకుడు, సం్యకామయిళ ఆను నిలుదెజగుల వ్యక్తుల గుజీంచి


తెలిపినాడు,

మర్మతాద్యుపదేశవశమున లభ్ధిసిద్ధియై తద్దేవతావశసమయమున కవిత్వము


జెప్పువాడు అవేశికుడు. మం్యశసిద్ధి పొందినవాడై కన్యలయందు, బాలకులయందు
సరస్వతిని సంకమింపజేయవాడు సంక్రామయిత.

కొందరు మహాత్ములు శవులచేత, పపవ్సలచేత మహావిషయములు చెప్పం


చిరని పూర్వకథలలో కనబడును. అమ్మహోళ్ములు సంకామయిత్ళ్య మం్యత
సిద్ధుల.
ద్వితీయ (ప్రకరణము 89

సామాన్యమానవళ క్రికి దుర్ధ టమబ గాదోచు పగులేవిల్తైనను సరే. వానీ


నుపాసనాలబ్ధములప భావించుట లోకపరిపాటి,

తిరుపతి వేంక టేశ్వరులకు కాళకోపాసకులని (ప్రసిద్ధి కలదు. కాని, అప


ధానవిద్య తదుపాసనై కథలమని వారెక్కడను జెక్పలేదు అమె దయవలన నాకు
నాలుగక్షరాలు వచ్చినవని, ఆమె దయవలన నన్నోదకములు లభించినవని, ఆమె
దయవలన నవధానము చేయుట సంభవించినదని చెప్పుట విశేషము గాడు. ఆవి
యందరు జెప్పెడి మాటలే. తిరుపతి వేంక టేశ్వరులు తమకేయపాసనయు లేదని
నెత్తిన నోరు పెట్టికొని, కుండ (బద్దలు కొట్టిరి. విధిలేక కొందరికడ బొౌంకిరి,

“మేమును. గొంతమందితో నుపాసనా బబమనియే యొప్పుకొని. వారిని


సంతోష పెట్టుచుండుటయుగలదు, ఏమన యథార్థము వెప్పినచో. బొత్తిగా. విశ్వ
సింపరు కడా!" (ఉపోద్దాతము- శతావధానసారము.)

అవధాన విషయమై సభ్యుల యోజనగుజీంచి సీసము జెప్పుచుం


“ఇది యబ్బెసమొ లేళ యేదేవు కరుణయో
గురుక్సపయో యంతు గొణుగువారు,
కాదిది యచ్చిష్ట గణపత్యుపాసనా
ఫలమంచు లోలోన దలచువారు
నైరి సభనున్నవారు..... (శతావధానసారము)
అని పలురకముల మనుజుల తలప్పుల తెజగుల వివరించిరి,

ఉచ్చిష్ట గణపత్యుపాసన చేసిరగాని అఆవధానముచేయజాలరని యూహించు


వామంవురచుపకు కంకు హూ). వీరేశలింగము. పంతులుగారి [వాతయు నొక
మచ్చు.

“అషావధానము చేయుట ధారణా శ క్తితేత ననకోక, సామాన్య జనులు


మంతశక్రియని భమించి కొాదసనా మతులు చెప్పినను నమ్మక, నా కుచ్చిష్ట
గణపతి యుపాసన యున్నది, నేను గోరి పెట్టుకొంటినో లేదోయని, నా వెనుకకు
వళ్ళి కొందడ చూడసాగిరి" (స్పీయతర్శితము పుట 92.)
గ అనధాన విద్య

సహ,సావధానము దుర్ధ్స టము కనుక దాని కుపాసనాబల మావళ్యకమే,


కొనిబో తిరుపతి వెంక టేశ్వరులు- _

“కడున్‌ వేగమ వేయిమందికయినన్‌ రమ్మస్థి తుల్‌ మీజ నొ


పకవిత్వ్యం వొనరింప నేరుతుము శ్రీహల్మిపియామాననీ

య కటాక్షమ్మున....'

అని యేల పలుకుదురు? కాశీసహ్మస కృతి యేల (వాయదురు! ఇవి.


కొందరి (హ్నోలు. సీనికి శతావధాన సారోపోర్దాత వాక్యములే సమాధానములు

“దైన కృప యనునది అన్నిటికిని గావలయును. అన్నిటితోవాటు దీనికీని


ఉండనిండు- కేవలము దై వకృప మ్మాతము పనిచేయదు."

శ్రీ కాశీ కృష్ణాబార్యులవాడు 'అహ్టైవధాన పాదళతావధాన అర్థశతావధాన


సంపూర్ణ శతావధానములందు అనేక విధములుగా శ్రీ హయాన్యుడే నాచే నన్నియో
పద్యముల నల్లించి (శోతృజనాదర ప్యాతముల గావించుచుండెకు.
(విజ్ఞప్తి అవధానయాతు)

ఆని వాయట బట్టీ వారు హయ గీవోపాసకు లనుట తెల్టము.. వారు


మజియు లోతునకు దిగి తమ యకభూత విశేషము వివరించిరి ఆ చంపక మిది-

“అది నా
హృదయ గుహాంతరాన నొకయించుక భీతి జనింె, గుండియల్‌
వదవదలాడి నేమొ యొక ధ్వాంతమునం బడినట్టు దోచె నా
యెదుట గలట్టీవారెవరొ, యెచ్చటనుంటినొ, తోచదయ్యె నా
మడి నప్పు డొక్క భక్త హనుమయ్యయ డెల్లని దంతపం
క్రి పై
నొదవెడు మందహాసముల నొప్పుచు జల్టగ నన్నుజూచు నీ
వదనము దోచె నా హృదయ భావము లన్నియు మాయమాయె నిం
_ పొదవగనాయె నెల్లరక్షు నొక్క దొసంగు పొనంగదాయె, ని
య్యదియ నమసస్తమన్‌ భవ దుదారకృపారస ధారచేతనే
కద! యిదె (మొక్కు నీక, నొక కంట ననున్‌ గని పెట్టు మెప్పుడున్‌, ” -
చ్వితీయ (ప్రకరణము ళో

'హయాన్యుడు నాచే బద్యము నల్లించ ననుచూట యౌపజారిక వాక్యమని


కొట్టివేయవచ్చు.. కాని, హయాస్యుడు హనుమత్సమేతుడ్రై సాఇాత్కరించె ననుట
అంత తేలికగా కొట్టివేయటకు వీలు లేదు, ఇంతియ కాడు. అవధాన మధ్యమున
నొక పృళ్ళకు డడిగిన దానెకి ఏమి సమాధానము చెప్పవలెనో తోవనప్పుడు =

“అయ్యారో! (పసవశమమున
నియ్యెడ నేనుంటినయ్య! యీయయ్యకు నే
నెయ్యుత్తర మియ్య వలెన్‌
జయ్య్మన దోపించుమయ్య! 'సెంధవ వదనా!
(అవధాన య్యాత. పుట 1168)

అనియు, పద్యము లప్పజెప్పునప్పుడేవిమైన పద్యమో, పొదమో, పదమో


జషంపికి రానిచో =

“భావమునందు నిన్నెపుడు బాసి యెజుంగనివాడనయ్య! యో


పావన నామథధ్రేయ! నను నొలను ముంచిన నీట ముంవినన్‌
నీవ గదయ్య దిక్కితరునిన్‌ మజి వేడగ బోవ నోవయ
(గీవ! వధానవార్థి నను రేవును జేర్చుము వీకు మొక్కెదన్‌.”
(బందరు శతావధానము)

అనియు వేడికొని తత్కృపచే కృతార్థుడనై 8 నని చెప్పుచున్నారు. అట్టి


సాందృన్షిక విశేషముల నుపేక్షించటెట్లు?

తిరుపతి వేంకటకవులు 'మన్నెవరికేని యియ్యది చేయపాసనము వలన


నైన లభించియండునేమో మాకు దెలియదు కాని, మాకు మ్యాతమట్టు రాలేదని
యధార్థముగా వక్కాజించుచున్నారము, అని [వాయుపే పాశ్షీకముగా నుపాసనా
శక్తి నంగీఠరించుటయే కదా! “వాకు దెలియ" దన్నారే!

వాక్‌_స్తంభము, వళ్యము, ఆకర్షణము, మోహనము మున్నగు ప్‌ద్యలు


తెబుగుదేశమున ఆ కాలమున (పచుర (ప్రబారమునశుండెను. తమ విద్యలు (పద
,. అవధాన విద్య
శ్థించువారు, వెలుపలినుండి తమ కెట్టి యపాయము. కలుగకుండుటక్తై తొలుత
నష్టదిగ్సంధము చేయచుండిరి. దానినే "కట్టు" అందురు. “కూచిపూడివారు. గొప్ప
మం్యతళాస్త్రజ్ఞులు.' (వేయిపడగబు. పుట 800)

చూపోపనివారు మంత్మప్రయోగమునే నొఠవిద్య తత్కాలమున థాసింప


కుండ జ్రేయదురనుటి యథార్థమైనప్పుడు, మం్యతోపాసకు డవధానకార్యము నవ
లీలగా నిర్వహింపగలడనుట యథార్థము కాకపోవునా!

నష గ్రంథకర్తరను గులి:చి 'బెంతామణీమంతసిర్ధుం డుపాధ్యాయకట్ట


హర్షండు' అస్తి ్రినాథు డనిను. (శృంగార నైనెషధము, 8- ఓ0ఫ్రి

భ్రీనాథుడు “బాహ్మీదత్త వర్మపసాదుడు.'

ఏనుగు లత్న్షజకవి
గలం జ (్రఃభఖీనాథుని |(లు
పసుకించిన రీతి పరికింపుడు;

తే.గీ. మహిత చింకామణీదివ్య మంత సిద్దు


నైషధాది [ప్రబంధ సందర్భనిపుణు
సకలవిద్యావిశరదు సత్కవిత్వ
పట్టభ్మదుని భ్రీనాథు (బస్తుకింతు, (రామేశ్వర మాహాత్మ్యము)

నంది మల్టయ ఘంట సింగయ కవులు 'వాగీళ్వరీ మర్యతరాజ సిద్ధి పొర


గల" మని పలికిరి. (వరాహ పరాణము. 1-19)
పిర్ణిలమట్రీ పినవీరభ్మదకవి “వాజి నా రాణి యనెనట, ఒక్కరేయి
సరస్వతియే యశనీయింట గూర్చుండి జైమిని భారతము తెనిగించి పోయెనని కథ
కలదు, ఫ్రీ జనమంచి శేషాధిశర్మగారు జైమిని భారతనునకు పీఠిక (వాయచు,
*“ఈ కథ యందలి సత్యము భగవంతుడే యెజుంగును. “భావజ్ఞులకు బరా పళ్యంతి
మధ్యమా వైఖరు లేదేవి వర్ణసరణి యను సరస్యతీధ్యాన ఘట్టిమును ఉఊూడగా
నీతడు శారదా మంతోపాసకుడనియు, మం్యతతర్యత రహన్యవ్వేత్త యనియ
దేటపడుచున్నది.' అని (వాసిరి.. (జైమిని భారతము. వావిళ్ళ)
ద్వితీయ (ప్రకరణము ఇ
సప్రష్ష లొక పచ్చికిరాతునకు రామమతోపదేళను .. చేసిరనియు,
అక్కిరాతుడే. వాల్మీకిలై. కఠణరన ముట్రికడ రామాయణము వాసెనని కథ
లున్నవి.

*ఏత్రాద్కృపలకుం టకిలోమంబుగా నుపదేశంపవలయునని సప్త్షలు, *'మ5ా


మరా యటంచు బల్కు మా యన్నుగహంబునన్‌ బరాకు రాదఓంచు. రామమం్శత
మిచ్చి" చనరట. (వాల్మీకి చరితము. 2-125)
పక్షిని గొట్టిన కిరాతుని దిట్టిన వాల్మీకి పుట్టుకచే కిరాతుడని కథ యళ్లిన
మన పెద్దలు కొళిదోను నెందకు వడలి 'పెట్టుదుకు! లోకమునందందరికన్న మందు
డజాబీవుడు కనుక్క ఆజాజీవుడే కాళ్ళీపసాదమున కవియై కాళిదాసన బరగెనని
కథ కల్పించిరి. (వినోదక థాకల్పవ ల్రి

వాల్మీకి కథయు, కాళిదాసు కథయు రెండును వినోదకథలే, దేవతోపాసన


చేత స్రాధింపరాని చేవియు లేవనీ, పరమ్మకూరుడు కరుణ్యపధానకావ్యము రచింప
గలుగునని, పరమమూర్థుడు సర్వజ్ఞతావిశిష్ట కావ్యపపంచము రచింపగలుగునని
వక్కాణించు[యే తత్కథలు కల్పించిన పెద్దల యద్దేశము. వాల్మీకి కాళిరాసుల
కవిత్వములు లోకో త్రరములుగా నుండుటకు తదుపాసిత దై నతళ క్తియే కారణమని
విశంసించువారు నేడును గలరు.
ఖే

ఈ యుపాసన గురించి ఇంతదూరము చర్చించుటకు నీజమున్నది. ళ్‌త


లేఖిసీ సద్యసంధాన ఢ్‌రేయుీ్‌ డైన మన రామరంూజ భూషణుడు 'హనుమదుపాస
కుడు". “వనిలంఘన కృషావర్థితోభయ కవితా కళారత్న రత్నాకరుండు.'
(హరిశ్చర్యద నలోపాఖ్యానము. 1.48)

హన మత్క్బృపతో నితడు కవియయ్యెను. కనుక నితని కవితయెడ హను


మంతున కధికొరము కలదు. శదధికారము ప్ప్వరస్కరించికొని, స్వప్నమున
గనిపించి, 'ఈ హరిళ్చంద నల కథాయుగ నిబంధ చ్మితబంధ్యపబంవ మంకిత
మొనర్పు రఘుళర్తకు' అని యాదేశించెను. అట్లే రామరాజభూషణుడు తన
యుపాస్యదై వతమగు నాంజశేయునకు నిష్టద్డై వతమగు _ శ్రీరామునకు దాని
నంకితము గావించెను,
గ అవధాన విద్య

కాళికారహస్యమున నాంజనేయడు. 'సర్వవిద్యాసంపత్ప్రదాయక॥ వాగ


ధీ నవవ్యాకృతిపండితః' అని యుపళ్టోకితుడయ్యెను.
(భ్రీమ దాంజనేయాప్టోత్తరళత నామస్తోతము)

ఉపాసితదై వతగుణము లుపాసకునందు ఫలించునని లోకవిశ్వాసము, రామ


రాజభూషణుడు “శ్రీరామచం్యద చరణారవిందవందన పవననందన (వసాడ
సమాసాదిత సంస్కృతాం[ధ థాషాస్మామాజ్యుడు.' తనయందు 'సర్వవిద్యాసంపద'
“వాగధీశత' పండించుకొనెను.

కావ్యనాటకాలంకారళాస్తా౦ది పరిచికిలేశము లేక, కేవల “శ్రీహనుమత్స)ి


సాదలభ్ధిక వితాసారుడును', 'శతలేఖినీ పద్యసంధానధా రేయడు” నయ్యెనా?

మా యొద్ద మం్యతము లేదు, తర్యతము లేదనీ కుండ (బద్దలు కొట్టిన


తిరుపతి చేంకటకవు లొకచో రామరాజభూవలు నారవడిగా గొని

“మము శ్రీమత్పరదేవతా మహిమ సం(ప్రాప్రావధారాకవి


త్తే మహ త్త్యపథిత్మపబంధ రచనాపారీణులన్‌ బండితో
_త్తమ సంభావ్య కతావధానుల సమృస్త్మపకియాప్రొఢిదు
ర్లములన్‌ భ్రీపతి వేంక చేశ్వరుల జక్కంజూబి పల్కెం గృపన్‌.'
అన్నారు, (భ్రీనివాస విలాసము. 1-96)

సమాస్మగథనము బట్టి పద్యము చెళ్లపిళ్ల వారిదని చెప్పవచ్చు. శాస్త్రి గారు


నుదుటి పెద్ద కుంకుమబొట్టు పెట్టి, మెడలో ర్ముదాక్షమాల కట్టి, బెత్తము చేతబట్టి,
మం తోపాసకులవలె గనిపీంతురు. వారపుడపుడు చెప్పెడు పద్యమలు గూడ
అట్టే యభ్శిపాయమును దృీకరించును,

'భూదారిణి స్త్రీవిదూషక విదారిణి అన్మదుపాస్య అమ్మవహో


దారచర్మిత యియ్యెగల దా రచియింపకపోదు సాయమున్‌."
(శతావధాన సారము )
ెట్టీ వేషభాష లొక (ప్రయోజనము నుద్దేశించియే యవలంభించెడివారు,
“ఆంధధవాజి'లో వారు (వానీన “ఆవధాని యెడల పృచృకులకు భయం కూడ
వుండాలి” అన్నమాట మనము మజవగూడదు,
ద్వితీయ (వకరణము /.
కక్తేవం దై వక్చృప మ్శ్‌తము పనిచేయదు. ఇది రికుపరి వేంకటకవుల
తీర్పు.

్రీ వేలూరి శివరామళాన్తి


గొరు సభారంభమున _ “ఈ జామున నీ దయా
ప్రతిభ చక్కగనుండవలెన్‌ మహేశ్వరీ 1 అని గురువుల వలెనే ఆ డ్వేకొక నమ
స్కారము చేసి రంగమున దిగిరి

మద్లురుపాదులు శ్రీ గడియారము వేంకటశేవళాస్త్రిగారు అవధాన సభా


ముఖమున “ళంకరు డస్మన్మనమం దభఖిండకవిళాకారమ్మునన్‌ దోచుతన్‌' అని
ధ్యానించికి,

ఇది సర్యవదాయము,

ఈ యపాసనాపర్వమునకు ముగింపుగా భ్రీ వేలూరి శివరామశాస్త్రి గారి


పంక్తు లుట్టంకించుచున్నాను :

“అట్టి సమయంలో ఏక్యాగత ఒకటే శరణ్యము. దాన్నే థ్రీ కీ కర్ణా


చార్యులవారు హయ్యగీవుడని ఆంటారు. చిదంబరళాన్త్రిగారు ఐతగణపతి ఆంటారు,
మజోరు అయితే సరస్వతి ఆంటారు.
( అంధ్రవారప కిక, స్వర్ణోత్సవ సంచిక ఏ)

న ర 1.
అవధాన విద్య ఓషధీ సాధ్యమా?
కవయిత కాగోరువాడు (బాహ్మ్యర్మమును అణు నెలలపాటు సేవీంచినచో
కృళార్థుడగునని “అర్క ప్రకాళము' నంచు జెప్పబడినది.

“బాహ్మా? బుద్ధిపదశ్చార్కః షణ్మాసాభ్యాసతః కవిః"


(ఆర్క్మసకాళము. తి91)

అప్పకవి, ఘటికాళత [గ్రంథ కల్పనా సామర్థ్యము కలుగుట కొక యోషధీ


కల్చమును జెప్పినాడు,

సీ. . కరకకాయలమీద గలుగు బర్బ్భరయును


విప్పృలిమూలంబు తిప్పతీగ
బ్రాహ్మాయు పంఠియు బావంచి విత్తన
మ్ములు నపామార్గమ్ము మొదలివేన్ళ
వాయువిళంగంబు లాయస్టిమధుకంబు
సన్నపిప్పఠలియు నచ్చపు సమ్ముద
పొడ విత్రనంబులు వోడతరంబును
వలమాటి తుంగము'స్తెలును వసయు

తేగీ సమములుగ దూచి పొడిచేసి సంతతంబు


(పొద్టనను లేచి, నేతితో ముద్ద జేసి
కర్షమా తంబు భక్షింపగలిగెనేని
గడియ కొక పద్యశతకంబు నడువు టరుదె 1 (అప్పక వీయము. లింథ8ి1)

కపులగుటకు ఆకు కవులగుటకు మందులు తెలుపబడినవి. అష్టావధాన


శతావధాన [ప్రముఖ ధారణా (ప్రధాన కార్యములును వానిచే సాధ్యము లనియే
త్మదచముతల తాత్చర్యము. ఆసలు వాగ్గేవతయే స్వాధీన యగుట కింకొక కల్ఫము
నప్పకవియే వస్ఫుటముగా జెప్పినాడు.
ద్వితీయ “ప్రకరణము ళ్ల్గౌ

సీ. . చెంగల్వకోష్టును చిలుత పిష్పలియును


మంచియోమపు బొట్టు స మాసిపసుపు
మైపూత పసుపును మధుకంబు సైంధవ
లవణంబు చ్యితమూలంబు ఐరడు
జీరికజ్ఞయ కస్థి జేసిన పంయు
సమభాగములుగాగ సంతరించి,
చూర్జంబు గావించి షభ్రపటంబుపై
రాచి యాక్రైందను రాలినట్టి

తే. గి. పొడుము నూతన ఘటములో నికి (పకాత


సమయమున బత్యహంటు నాజ్యమున మెదిపి
వేసరక చిన్నమెత్తు సేవించు నరుని
నాలుకను గాపురంబుండు నలువ చెలువ,
[అప్పకవీయము. 489. ]

ఇవిగాఠ కవయితల బుద్ధిబలము వృడ్థి బొందించు (దవ్యములు, త్నేణింప


జేయ (దవ్యములు “పాలలికములు". (మాంస సంబంధి పదార్థములు) కలవని
ఇప్పుదురు,

“మేక మెదడు బుద్ధికి బలమును దేహమునకు ఆరోగ్యము. నిచ్చును."


(వస్తుగుణదీపిక. పుట 658)

“పూరేడు (పిట్ట) మాంసము, పుంజు మాంసము, పకృల తల మెదడు


తఅకు మెదడికి బఐమును ఇప్పించునవి."
(యూనాని వైద్య దార్జ్యవృద్ధి బోధిని, పుట 295)

వపపక్షి కీటకాదుం మెదళ్ళు మెదడుకు పుష్టి నిచ్చునని పైరీకిగా కొందరు


భివక్కులు వక్కాణించిరి.. కాని. వీనిని గుజించి పలువురకు సదభ్మిపాయము
లేదు. (కూర స్వభావము గల పపపక్షిశీటకములయు,. తెలివిలేని తర్యగ్టంతువు
అయ మెదళ్ళ తదన్యస్వ్యభావఫలమ. నొనగననుట విశ్వాసప్మాళము తాదందురు.
గ్గ అవధాన "విద్య

బుద్ధివికొసము

గలిగించు ఉలి
(దవ్యము లున్నష్లేచబుద్దిమాంద్యము.
ఠి
గలిగించు
(ద్రవ్యము లున్నవని చెప్పబడెను.

శ్రీహర్షుని యసాధారణ మేధాశక్తి గుర్తించి, చూపోపక, అతని మేన


నూమ మాషధాన్య (పయోగము చేసెనట, తన చెల్టిలికి జెప్పి, అల్జునకు (పతి
దినము మినుపగారెలో బూరెలో చక్కిలములో లడ్డులో విధిగా దినిపించు లాగున
తేసెనట. ఒకనాడింటికి వచ్చి అల్దురేమి చేయచున్నాడని. చెల్లిలి నడుగగా అల్లుడే
సమాధాన మిట్టు చెప్పెనట:

“అశేష శేముషీ మోష మాష మళ్నామి మాతుల |" అసి.

బౌషధముల, పకుపక్షికిిమికీటకాదుల మేదోమాంసాదులు, కవితాగంధ


పూన్యులందు కవితావృక్షము మొలిపించి వ్‌ స్తరిల్లచేయట కల్ల మాంద్యము
తగ్గించుటకు, చుజుకుదనము హేచ్చించుటకు వానికి గొంత శక్తి కలదనుట
నిజము,

“ఆహారళద్ధా సత్ర్వపద్ధి సత్త్యపద్ధా (భవా స్కృతిః %


అవధాన విద్య అభ్యాస లభ్యమా ం

“ఈఃరివెలుపలి నారికేరపుదోపులో తిరుపతి వేంకటకవులు తొలుత శతావ


ధానము నభ్యసించిరి చెట్లు చేమలే పృచ్ళకులు; సభ్యులు ఆవి నోరులేనివి కదా.
వీరిద్దరిలోనే యొకరు వృక్షపక్షమున నిలిచి, పృచ్ళించుట, రెండవవారు తత్చి
శ్నము [గ్రహించి (పథమపాదము. చెప్పుట, తరువాత [కమముగా నిద్ధరు కలిసి
పద్యములు ప్పూర్తిచేసి, యప్పజెప్పుట చేసిరి. (జాతకచర్య పూర్వార్ధము)

ఒకరే యళ్యసించునపుడు (పళ్నములు స్వతః కల్పించికొని, నాలు


గావృత్తుఖలో నాలుగు పాదములు పూ క్రిచేసి యప్పజెప్పికొనవలసియుండును.

నిర్జనవనమునకేగి పాదపముల ముందు నిలబడి పద్యము లల్లి చెప్పి


యొప్పించుట కంటె, యింటిలోనే పండుకొని కనులు మూసికొని, మనవీథిలోని
యిరువైపుల నుండెడి యిండ్ధనే పృచ్చకులుగా భావించి, యొకొక్కపాదము
చొప్పున పద్యములు చెప్పి యప్పగించుట సుఖదాయి.

సిసాధయిషువులు తమక్షేతోవ యనుకూలించిన ఆ (తోవ పాటించుట


యు త్తమము.
అభ్యాస మనినంతనే అదేదో (దావిడ [ప్రాణాయామము వంటి కసర త్తని
భావింపరాదు.

తిరపతి వేంకటకవులు తమ ధారణ పరీక్షించికొనుటకే కొబ్బెరళెట్ట న్యా


యించిరి. (వకృతిసిద్ధమైన ధారణాశ క్రిపీళ ము వా మేదోఒంతరమున బొనుగు
వడకుండ విరాజిలుచుండెను.

విక్టోరియా మహారాష్ట్ర కాలమున [28 71325 వ్యరికలో. వార్తాహరు


డుగా పనిశేసిన 98 3ప0గ1గళ అకు మేధావి తన జ్ఞాపకళక్రి (పకృతిసిద్ధ
మనియు, దానికి శిక్షణ యక్కబలేదనియ (వ్రాసెను. దానికి నూతగా తన లిన
తిర ఆవధాన విద్య

నాటే ముచ్చట యొకటి (వాసెను. అతని తం్యడియొడ్డ బంగరుపొన్నుగల చేతి


బెత్త ముండెనట.. దానిని తన కిమ్మని కోరగా తర్మడియొక పరీక్ష సెప్రైనట-
శేపటికి నీను “0303 88 ₹158' కంఠస్థము చేసి నాకప్పజిప్పినవో
ఇచ్చెదనని. అది వ్‌[2[ం306250 3 'కజు!4' అంత (గంథమట. మరుసటిదిన
మత డనాయాసముగా ఆ [గ్రంథమంత యు నప్పజెప్పి పొన్నుగజ్ఞ గెల్బికొనెనట.
ఈ రీతిగా ఇంట గెలిచి రచ్చ గెలిచెను,
(141 2405 3 09 ౨10౪12)

శిరపతి వేంళటకవులను "మీరు శతావధానము చేయగలరా? యి కాకి


నాడ పౌరు లడిగినపుడు, రేష్టు చెప్పెదమం. చెప్పిపోయి,. నారికేళ తరుష-డము
జేరి పరీక్షించికొని వచ్చి చేయగలమనిరి మేధావులకు అభ్యాన సయోగ కాల
ములు రెండును సమానములే, (శ్రమయనునది వారీకెప్పుడును నుండదు. అనా
యాసముగ నీస్పికార్థము సాధింతురు.

“రం 26 8406080, (050 266 ఇంజ 685.. క్ర0 ఈ09ంయషల”


(6200 కంరుజళే 502)

“అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు


తినగదినగ చేము దియ్యగుండు

నన్న వేమన సూ క్తిలో నిజము లేకపోలేదు కాన్సి, సంస్కారము లేని


వాడెంత మొత్తుకొన్నను వానికి గాన కళా కౌళలము కలిసిందని మన మెటుగు
దుము, ఇక వేపాకు తీయ్యగానుండుట యనుభూతమయ్యెనేని అది గుణము కాదు,
తి క్రాస్టు కట్యాది రుచిభేదము గుర్తించు శక్తి జిహ్వ కోల్పోయినదని యర్థము.

“సాధనమున పనులు సమకూరు ధరలోన


విశ్వదాభిరామ వినుర వేమ.
సాధనము చేత కవిత్మాప్థతోడి ధారణాప్రథాన వృ శ్రియైన యవధానము
మ్యాతమందరు చేయజాలరు.. అసలు వేమయోగి మాటలు యోగీళ్యరేశ్వరుడై న
ఫ్రీకృష్ణపరమాత్ముని-- .
ద్వితీయ (ప్రకరణము ర్‌

'ఆసంశయం మహాబాహో! మనోదురి గగహం చలమ్‌


అభ్యాసేన తు కౌంతేయ! వై రాగ్యేణచ గృహ్మతే,' (భగవస్గీత రిశిల్‌

అను (ప్రవచనమునకు వివృత్మిపాయము.

మేమును శతావధానము చేసెదమని చెప్పి,తప్పినవారింగూర్చి ్రీ శిరుపతి


వేంకటేశ్వరులు.. చెప్పిన సీశ పద్యము అనథికారుల యభ్యాస వైయర్థ్యమను
సూచించుచున్నది.
సీ నాలుగొమడ దాటనా నేద్చ మీద నా
చేతగాదను నొక్కకోతిగాడు
ఎన్మిదామ్రుడ దాట నేనేర్తు మీదనా
చేతగాదను నొక్కకోతిగొడు
పదియామడైన నే బరతెంతు మీదనా
చేతగాదను నొక్క కోతిగాడు
వం్యడెండయిన నాదు పనిగాని మీదనా
చేతగాదను నొక్క కోతీగాడు

ఇట్టు పల్కుచునున్న కపీళ్వరులు శ


రములు వంపగ శతయోజనముల వార్జీ
దాటి వచ్చిన నిన్నెన్న దరమె మాకు!
నాంజనేయ! కవిధ్యేయ! యపమేయ! (నానారాజ సందర్శనముల)

అభ్యాసము వలన లాభమే లేదా! యన్నళో ఉన్నది,

అభ్యాన మవధాన శ కిని బసౌదింపజొంిదు.. కాని మదికి కుదురుపాటు


నొనగగలరు, దానితో తత్తరపడక యవధానము. నిర్వహించికొనుట కొశ
సౌలథ్య మేర్పడును, కొందర కభ్యాసము చాలనపుడు సభా కంపము, ఘర్మోర్గ
మము తప్పదు. శ్రీ చెళ్లపిళ్ల వారి (వాత చూడుడు:

ర్చి
శ్రి అవధాన విద్య
“ఎవబితే నమ్ముతారో లేదో గాని, కాకినాడ అవధానాన్ని (పారంభించేటప ఏ
టికి ఆది చలి కాలమైనా వొళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అప్పటికి మాకింకా
కొలువులు లేవు, సామాన్యమైన నూలు బప్టి పూర్తిగా కప్పకొన్నాను. ఆ బట్టింఠా
తడిసిపోయింది. ఆతనికి (తిదపతిళాస్త్రికి మాతం ఈ అవస్థ కలగలేదు.
(నేనూ మా తిరుపతి)
థ్రీ వెంకటళాస్త్రిగారు (పతి చిన్న విషయము చింతన చేసి నిత్యోపస్థిత
ముగా మనసున బెట్టికొను స్వభావము కలవారు... తిరుపరి కాస్త్రిగారు ఏ విషయ
మును గుజించి ముందుగా నొలోచించెడివారు కారు. అదొకరకపు దొమ్మపొగరు.
“సాదు రేగిన తల పొలమున గాని నిలువ దన్నట్లు కినిసినప్పడు “గోరీ కట్టింపనె
కాకవ్మిపతతి కర్ధిన్‌ నేడు హేలాపురిన్‌' అని దట్టించుట వీరి స్వభావము, ఇట్టి
వ్య క్రికి చెమట యెట్లు పట్టును!

అభ్యాసము వలన [కమముగొా సభా కంపము తగ్గును. మనస్స్వాస్ట్య


మేర్చడును. నెమ్మదిగా నవధాన కార్యము నిర్వహించికొనవచ్చును.

ఎవి
0 1
స్వప్పో పల్టీ

“ఇతి స్వప్న లద్ధః అను మాట ఆస్పయ్య దీక్షితుల వ్యాఖ్యాన (గంథము


అందు అటనట గనబడును.

“పిళ్ళః కవి, రహం విద్వాన్‌" ఆన్నాడు.

వేదాంతదేశికులు పిళ్ళె. అప్పయ్య దీక్షితులు విద్వాంసుడు,

'పాదుకాసప్మాసము" వ్యాభ్యానించు. సంధర్భమున వ్యాసఘట్టములందు


దేశికులు స్వప్నమున సాదాత్కరించి, నిజహృదయ మెజిగించెడివారని, ఆ రీతిగా
స్వప్నమున లభించిన విశేషార్థమును దీశ్షీతులు “స్వవ్న లబ్ధ" మని (వాసి షెట్టీరని
(పతతి కలదు.

స్వవ్నమలు సష్తవిధము లని మన పెద్దలు తెలిపిరి,

“దృష్ట భృతోఒభూళళ్ళ్చ ప్రార్థితః కల్పిత స్తథా


భావికో దోషజక్చైవ స్వప్న నృష్తవిధో మతః, (స్వప్న (మాశిక)
అప్పయ్య దీకిళులు. వేదాంతదేశికులు. నర్ధించి కలలో కానిపించికొని,
కవ్యభి పేతమైన యర్థము దెలిసికొనెనని విశ్వసింతుమేని అది [పార్థితస్వప్నము.

స్వప్నలబ్ధ విషయములు (పకటించిన పాశ్చాత్య పండీతులును లెక్కకు


మిక్కిలిగా నున్నారు.

“౦కఉస్‌న్‌. శశ వంకంకాంి.. అను పండితు డొళ ఏషయము


గుజించి చిరకాలము (శమించుచు, కొట్టుమిట్టాడుచుండగా నతని కొకనాడు స్వప్న
[పబోధ లాభము కలిగెను, వెంటనే లేచి యథాశ్షరముగా తన మనశ్చత్షువునకు
గోచరించిన విశేషములు (వాసికొనగలిగె నటి,
రే అవధాన విద్య

70పసనటక, రం:281068 మున్నగు మహనీయులు న్మిదలోనే


పద్యములు రళించిరట, గడిమగగ. సంగీత విద్వాంసుడు, న్మిదలోనే సంగీతపు
మెట్టమర్చెడివాడట, 22! క రాజకీయ సమస్యల పరష్మార మార్గము
పలుమాజు స్వప్న ములందే తోచెడిదట, కత ౮ఓకి రసాయన పరిశోధకుడు
స్వన్న మఖిమన లోకోవకార విషయము లనేకములు (గహించెనట,
౫ర౦0షం0య005 38401 ₹0ష. ౫86

కుట్టుమిషను కని పెట్టిన మేధాశాలి ఇలియాన్‌ మోవి, ఇతడు చచ్చి[బకికి


యం్యతమంతయ నిర్మించి, సూదికి బెడ మెక్కడ.. వేసినచో. దారము నడచుట
కన్సువ్పగ నుండునో తోపక, తల పగుల॥గొట్టుక్‌కొనుచుండెను. ఇట్టుండగా ఓకనాడు
అతేసికొళ స్వవ్నము వచ్చను, ఎవరో కొంద రాటవిక సైనికు లతనిని నిర్బంధించి
“మేమిచ్చిన గడువు లోనల నీవు కుస్టుమిషను తయారు చేయవలెను, లేకున్న నిన్ను
చంపెద్‌ మని రట. ఇత డాలోచించుచుండెను, గడువు తీరిపోయెను.. సైనికులు
జూలమురితో భొడువ వచ్చిరి. వారి చేతులలోని హలాయభముల మొనల కించుక
(శ్రిందుగా చిన్న వెడ్డముండెనట, షత డాబెజ్జము గనుగొోని నంతనే గట్టిగా
అచెనట. మెలరువి వచ్చెను. లేచి సూచి మొన కించుక [కిందుగా చిన్న బెజ్జిము
వేసి, దార మెక్కించి, కుద్ధైను, చ రవాన్య మతనికి స్వప్నలబ్ధము.
(ఈనాడు, దినపత్రిక, 16-12. 1970)

ఏతాద ఏళస్వస్నములు భావికములు,

నా సహసాఠి యొకడు స్వవ్నలబ్ధివిషయము. (వాసికొని. వచ్చి నాకు


జూపి నన్ను నచ్చెడవ్పన మంచెను. ఆ కథ యించుక వివరించెద,

నేను మూడన ఫారము చదువుచుండగా, తోడి విద్యార్థి జంగంగెడ్డి బాల


రంగారెడ్డి నాతో ఫోటీ వడుచుండెను. పరీక్షలలో మా తారతమ్యము -నేను (పథ
ముడు, అతడు ద్వితీయుడుగా నుండెను. (పాథమ్యము. తనకు రావలెనని పట్టు
దలతో చదువుచుండెను. ఒకనా డతడు నాకొక కాగితము జూపెను. చూలి
యాళ్చర్యపడితిని. నా నోట్సు ఆతనికి జూపెడివాడను గాను, నేను విశేషపరి
శోధనచేసి అపహర్వు విషయములు కొన్ని "సీకరించియంటిని, అద్ధనునకు బాకు
పతము వఠెనొ నోటు నాకు అండగొనుండెనని మురియుచుంటిని, తడు చూపిన
ద్వితీయ (పకరణము త్‌
కాగితమున నా నోట్ళులోని వస్తుకంతయ నుండెను. ఇదెట్టు పాధ్యమద్మును|
అతడీవస్తువు గుజించి క్మీవముగ నాలోచింకుచుండెకు. ఒరనా డతనికి1 శ్వవ్వమన
తెల్లని దుస్తులు ధరించిన సాధు వొకడు పొడసూపి, యేదో చెప్పెనవి. డిగ్గన లేలి
దీపము వెలిగించి తదుక్తవిషయము (వాసికొనెనట. ఆ కాగితమే నాకు పపెను.
అతడు బుజువ్య
క్తి, సత్యవాది. పాపము, విద్యార్థి దశయందే. జలగండమున
పంచత్వము బొందెను.

మనోలక్షణము చ్యితమైనది, మన మొకవ్య క్తితో మాటాడుతుందుము. మన


సక విషయము. నాలోచించుచుండును. యౌగపద్యముగా. రెండు (క్రియలును
జరుగుచున్న వి. మనము మాటాడుచున్నపు డేమనస్సు ఆలోచించుచున్నదో, ఆ
మనస్సు మనము న్మిదపోవునపుడు గూడ అలోచించుచున్నడి.. ఒక విషయము
హఠాత్తుగా స్ఫురితమై మెలకువ వచ్చును. ఇది సహజము, ఎవరో యొక అపరిచిత
వ్యక్తి సాఇాత్కరించి, యే మహా విషయముయొక్క. మూలము. చిక్కక. నీవు
శేపడు చుంటివో, ఆ మహావిషయమూలము కఠరతలామలకముగా. నీకు జెప్పి
వేయట, ఆ చెప్పబడిన సుద ర్ధవాక్యపంక్తులు, _ న్మిద లేచి నీవు కాగితము మీద
(వాసీకొనునంత పర్యంతము జ్ఞ స్తియందుండుట ఆశ్చర్యకర విషయము,
ళ్‌

(వళ్నోపనిషత్తు జీవుడు స్వప్నమున దర్శించు విషయములు వివరించు


చున్నది.

“అతై9షడేవః స్వప్నే మహిమాన మనుభవతి. యదృష్టం దృష్ట మను


పశ్యతి. [మతం (వళ మేవార్డ మమళృణోతి.. దేశ గిగంతరైశ్న పత్యను
భూతం పునపశః (వత్మమకవతి. చృస్టం చాదృష్టంచ (వ్రకం చాశకం
చానుభూతం చాననుభూతంచ సచ్చానచ్చ సర్యం షళ్ళతి సర్వః పళ్ళ్యతి.'
((పళ్నోపనివత్తు. చతుర్టపళ్నము 5)
షత దృష్ట విషయములు (కమ్మర విశుడ చూచుట సరే, ఆక్కత వివ
యములు, అదృష్టవిషయములు వినుటచూచుప యన్న దనియే ఉపనిషత్సిద్ధాంతము..

అవధాని వృణకాల నిఘీభితనేతు్హై | ప్రార్థిత భాఖిక స్యష్న ఫలములను


(గహింపగలడు,
ఏకసంధా, గహణము

ఏకనంవ్మాగహణ విద్య కొందటికి పుట్టుకతో వచ్చును, విన్నదానిని


విన్నట్టు శక్‌క్షణమే చెప్పగలవు,

ఒక యపన్యాసము. విన్నాము. తతణిత్మికమమ్ముద ధీసంపుటియందు


అర్జ్థమగనుండును. కనుక అప్పడే దాని నావివ్మరించుట సులభము. దాని మీద
నూత్నఫణితిమ్యుదలు పడినచో. అడి. శిథిల మగుటయో ఆధరస్థ మగుటయో
సంభవించును.

26 3107102 అను నతడు ఒక పనిమీద నొక కార్యాలయమున కేగి,


తదధికారి వినిపించగా, ఒక ఫైలులోని సమాభారమంతయు నవహితుర్తై వినెను.
వ్రతవిషయము, పదవాక్య [కమబద్ధముగ్య పరమ జాగరూకతతతో. మెదడున
భ్యదపజచికొని హుటాహుటి. ర్రైలు. స్టేషనుకుబోయి బండి యెక్కెను, స్మృతి
ముద చెడ్రునను భయముతో, తనకు వీడుకో లీయ వచ్చిన మ్మిశులతో సబుతము
మాటొడీనవాడు కొడు. బండి కదలినంతనే శన మెదడు తలుపు దెజచి, (వత
విషయము = అక్షరము పొల్దువోకుండ = తన కార్యదర్శికి అప్పగించెను. అతడు
తన పొటు నెట్టు లుట్టంకించెను. "

“ళాజ 200216 01 [00800008 ం 8680016 [9 జ103


0% ౪46 64170164 9 ౧0872001 ” (0 1484013)

ఇత డేకసంధ్యాగాహి, ఓక సభలో నొఠవక్ష యపన్యసించుచుండగా. విని,


యింటికీ వచ్చి కనులు మూసీకొని,ఆ సభారంగమును ఆ వ్యక్షిని (పఠ్యక్షీకరించు
కొని ఉపన్యాసమంతయ న్దే (వాసి పెట్టగల దిట్ట.

నై వధకావ్యక ర్త థ్రీహర్డడు నీళ్ళణావి దగ్గర జరిగిన ఆడువారి జగడము,


రనగంగాధర (గ్రంథకర్త జగన్నాథపంకిళుడు గుజ్జప్పరొతు మావటీం్యడ జగడము
ళమ చెవిలో పడినది ఫడినట్టు వినిపింపగలిగిరని కథ లున్నవి. వీడ విన్నది
ద్వితీయ (ప్రకరణము 8౯
స్వకీయ భాష కాదుం పరకీయభాష. ఆయినను దాము విన్న శచ్ధివిశానము నప్ప
గింపగలిగిరి.

డాక్ట ర్‌ జాన్‌ లీడెన్‌ ఒక గసారి విన్నచో (దాఘిస్థమైన షార్గ మెటు


వ్యవహారము గొని, గాక్యుమెంటు గానీ తీరిగి అప్పజెప్పగలిగెడీవాడట.

శ్రీ మాడభూషి. వేంకటాచార్యులవారు. కోద్టరో. జెప్పిన యేబది శావుల


సాక్ష్యము యథాత్షరముగా (గమ్మర నప్పగించుట (పత్యక్షవిషయము.
(ఆం్భధప్యతిక. వారపత్రిక. స్వర్ణోత్సవ సంచిక

'సెనెకా, సుగృహీతనామధేయుడై న వేదాంతి, తన చదువృకొనెడునాళ్లలో


ఒకసారి, వివిధ విద్యార్థలు చదివిన పరస్పర సంబంధము లేని, శెండు వందల
పద్యములను విని, తుదినుండి మొదటిదాక, అనగా 200, 199, 1988, 18%,
198, 195 ఈ రీతిగా విలోమ్మకమమున జెప్పెనట.

ఈ వేదాంతి మజియొక విశేషము. దెలిపెను... ఒక కవి తన (వాసిన


పద్యములు తెబ్చి చదివెనట, (శోతలలో నేకనంధ్యాగాహి యొకడుండెనటి, వాడు
కవిని బట్టికొని, ఆ పద్యములు తన వని తగవృలాడెనట. న్యాయమెవరు చెప్పగలరు!
(వాసీన కవి తన పద్యములను కాగితము చూచి కాని చదువలేడు. (శ్రోత కాగితము
చూడకుండ చదువుచున్నాడు.
సరిగా అట్టి సంఘటనమే కిరుళతిలో థ్రీ పనప్పాక మనంతాచార్యులవారింట
జరిగినది. ఒక విద్వాంసు డక్కడ స్వరచితళ్లోకములు విసిపించుచుండెనట మూడ
భూషి వేంకటాచార్యులవారు (పక్కనుండి వినుచుండిరట. విని, “అయ్యా! యీ
భైకములు పీన్ననాడు మా నాయశగాకు చెప్పిరి. (పాలీనకవిక్కతము అయినే యా
క్లోనముల ననంతాచాష్యలవారెజటుగరు గడా యని యాత్మీయములుగా జదువ
నోరంభించితిక 1 యని యాక్షేపించికట. ఆ పండితుకు కినిసి, పెడనవ్వు నవ్వి,
“ఏడీ? సీపు వచ్చునేని చదువు మం తుటావంచెనటు, మాడభూషివా రాళ్చర్య
శరముగా తట్టోకములు గడగడ 'చదివివేసిరట.
. (కవ్మిపళంసా స్త్రబకము చాటుపద్య మణిమంజరి. ల భా)
రల అవధాన విద్య

షెష్టియర్‌ కవి మిళుడు జెన్‌ జాన్‌సన్‌ నునీషి తన రచించిన పది


నాటకములు తనకు కంఠస్థములే యనెను.

న ో యతిసార్వభౌమసవిధం (ప్రాప్య,
_ “కేరళత్మాపాల
శంకరవిజయము
(వణమ్యాంజసా, లబ్ధ్వా తస్యముఖాత్‌ స్వనాటకవరా జ్యానంద పాథోనిధొమజ్జం
స్రతృదవద్మయుగ్మ మనిశం ధ్యాయన్‌ ప్రతసే పురీమ్‌.' అని యున్నది.
(శంకర విజయము. చతుర్ధ సర్గ 15 ల్ల

ఆ భూవరుడు శంకరళభగవత్పాదుల సన్నిధిలో నెప్పుడో తన నాటక్మతయ


మును విన్చించియండెనట. ఆ నాటకము లుతృన్నములు కొగా, రాజు దిక్కు
తోపక శంకరుల శరణు జొచ్చెనట, శంకరులు పూర్వ్మ్యశుత రాజకృత నాటక
(త్రయమను నిజన్మృతిపథమనుండి వెలికి దీసి యన్ముగహించిరి.

మహామేధావుల కిది శ్రీడ్యాపాయము. ఆ జీవ కదలించినచో [గ్రంథ


మంతయు నందుండును,

సామాన్యమేధావు లించుక ప్రౌర్వాపర్యము నెమకి చూచి చెప్పగలరు,


స్మృతిచ్వకమున గతచర్మితపాఠము చుట్టబడియండున్ను ఆ చుట్టలు పొరలు
పొరలాగా నుండును.ఏరై న నొకవిషయము కావలెనన్నచో సూటిగా నదే దొరకదు,
తత్సంబంధియైన పౌరరీసి అదినుండి చదువవలెను. మనకు గావలసిన విషయ
మెక్కడ (పస క్రించునో ' అక్కడ నాగి (గహంపవలెను. బడ్‌ పిల్టకాయను బిలిచి,
ఇరువడియాజులెంతరా? యని యడిగినచో వాడు తటాలున జెప్పలేడు. ఇరువదవ
యెక్కమును మొదలు పెట్టి 20% 20, 20ర2ం 460, 80౫8
= 80,
అని వరుసగా వల్లించళు,. వి0౫8 = 120 ఇక్కడ అగును, అదొక పౌర,
పొరలో నొకరేకు స్మృతి చ్యకమనుండి దానిని బట్టికొని చదువవలెను, అప్పడే
కావలసిన వస్తువు లభించును.

వివరణ మీది ;=

పరం సం ₹1364ీ 10 అం0%601 2 92510012 90118 2 2687


0 7010 షత ష46ే 1046, 6 00%]6 శం 90 0017 07 1096201008
ద్వితీయ (పకరణము గ్ర

10 కమం! టం ఇం గిం 1 ం0మటుళతంకకుంక 011 మల 20066


(0 వం *మయ్‌ 26 ₹స66ీ 10 90211”
(“౯౫౩ $00922 0౯ 1421403 - 2. ౧
భోజమహారాజు. నా స్థానమున మగ్గురు పండితులుండెడివారట. ఒకడు
ఏకసంధ్యాగాహి. ఒకడు ద్విసంధ్యాగాపా. ఒకడు (ల్రిసంధ్యాగాహి. ఎవడైన
రాజ సందర్శనము చేసికొని తన శ్లోకము వినిపింపగూడదు, వెంటనే యేకసలధా
(గాహి లేచి “ఓహో! ఇది పాత క్లోళము, నాకు వచ్చును, విను'డని చడివెడి
వాడట. అవునవు నిది (ప్రాతళ్లోకమే, నాకును వచ్చునని ద్వి సంధ్యాగాహి చదివెడీ
వాడట, వాని తర్వాత ముమ్మాలు వినుటచే. ధారణ స్థిరపజచికొన్న టత్రిసంధా
(గౌహి లేచి కానును జదివెడి్‌చాడట. వచ్చిన కవి తెల్టమొగము వేసి వచ్చినదారి
బథ్రెడివాడటి. కథ యిట్టుండగా కాళిదాసు వచ్చెనట. ఆయన మీద గూడ ఈ
ముగ్గుకు ఆదే [ప్రయోగము జేయ జూచిరట. కాని అది సాగలేదు, పరిస్థితి
యెటీగినవాడు గనుక కాళిదాసు యోజించికొనిపోయి, ధారణకు ఒదిగిరాని యయో
మంయప్తు గ్లిష్టక్రోకపు బండ ఆ పండిళుల నెత్తిన వేసి నవ్వెనట. [ప్రాణము పోక
వారును నవ్విరట. రాజు నిజము ,గహించెనట. ఈ పుక్కిటి కథలో చమక్రారము
కంచె యాథార్థ్యమే యధికముగా నున్నది.
వీకసంధ్యాగాహికిని కొన్ని (మింగరాని ముద్దలుండును.
అష్టాదళ శతాబ్ది మధ్యమీయ కాలమున 1420112 అను (పసిద్ధ నటుడు
లా నేక సంధథ్యాగాహినని యపన్యసించుచుండగా, పం అమనత డెదుర్కొనీ యీ
[క్రింది వాక్యములు (వాసి, పరీక్షార్థ మిచ్చెను:
శరం 96 ఇల 1110 చం 106060 40 జ 6100406-1680
క0 గుం జ8 2016-0916; ఇతిరే 2 6 9806 గ6 8 8008 66
8 ౧౦018౯ ఇం ఈ 0666 7005 సం సంర సం మల 9009.
'ళసు2! మెం 60222 50 16 6106, 206 6 + 064020
మెజా[66 19 శిజరుల 236 మరి ₹616 ఈలి ఏం 0168100163,
206 మం ౧౦011160, అడే భం 600166 రే సం 6౫06
281296 నము మంటల ఇ కం ఫం 100926 084000 0% 039;
రే మట 21 6 10 0008 ఉం 206 2 6103. 20-0200%
జ, 1 ఇం 02 07644 24000 0 ళం 1ంలే? 0| [1
0006.” (240ష 2౯01009107 టమ ఇ0ఇ 20 074
[ఎక 88)
రం అవధాన విద్య

పై పంప్త లొకసారి చదివికొనెను,. కొని, 2420002 తిరిగి చెప్పలేక


హోడునట, పం08 కల్పించియిచ్చిన వాక్యజాలమట్టిది :
శాళిదాసు చెప్పెనన్న శ్లోకమెట్టిదో చూడుడు.
భా వాళ్చొరేడ్ర్యజ దగ్ధ్యృతోడ్యధిపతిః క ధేడ్డజాని ర్షణే
జ్లోరా డారు డురః సరే డురుతర గ్లై వేయక బాడరమ్‌
ఉడ్వీడు జ్నరకాస్థిర్య _క్రిదృగిభే డార్జ్రాజినాచృచ్ళవిః
సస్తాదంబు మదంబుదాలి గళరు గ్దేవో ముదే వో మృడ!

ఫూట్‌ (పకల్పిత వాక్యజాలమున ఆర్థగతమైన వ! యన్నది, కాళ


దాసీయ ర్తశ్లోకమున ళబ్దగతమైన
ధి కలు
క్రిషఓత
అట
యన్నది.
రచనలో నెంత యార్థవముండిన నేక సంధ్యాగహణమున కంత యను
కూలముగా నుండును.
థ్రీ చెళ్ళపిళ్ళ వేంకటెకాస్త్రిగా రన్నమాటలు వ "వీవో కొన్ని పద్యాలు
మ్యాతమే యేక సంధకు వస్తాయి గానీ, అన్నీ రావు. ఆర్జంతెలిసేవ్నై తే రావడాని
కభ్యంతరం వు-డదు ' (కృష్ణాష్మతిక, జూన్‌ 1086)
ఆరిశంకరాదుల యేక సంధ్యాగవాణ శక్తి ఆసాధారణము. సోధారణ
మేధానంతులు అర్థవంతముల్లైన పద్య గద్యబంధముల నొకసారి విన్నంతనే
స్మృతీ ఫలకమున నిలిపీకొనగలరు.. థ్రీహర్ష జగన్నాథ పండితుల కథ వేటు.
ఆర్థరహితములు, అన్నభాషా నిబంధములు (గ్రహించి, అనులోమ. [పతిలోమ
శ్రమమునగూడ తెప్పగలిగిన మేధిస్టులు, అట్టి శక్తి జన్మతసిద్ధము. అర్థాన్వయ
ముల బుజికు బట్టి యేశవార [శ్రవణ మ్మాతమన (గ్రహించి. తిరిగి యప్పగింప
గలవారు (పధానముగా ఛందోధార పై నాధారపడువారు* (పతిభాచతురాననులు.
రామరాజ భూషణుడు, శిష్ణు కృష్ణమూర్తి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, పిపపాటి
చిదంబరళాస్త్రి, గడియారము వేంకటశేషశాన్తి పభృతులీ తెగవారు.
ఈ యిరుదెగలవారు గాక, మూడవశెగవారు కొందరున్నారు. వీరి ధారణా
శక్తికి మూలము పాండిత్యము కాదు, (పతిభ కాదు, అభిరుచి.
పసిబిడ్డలకు జ్ఞాపకళకక్తి స్వల్పము. ఇంచుక సేషటిలోనే. వారికి మజపు
కలుగును, ఆడుకొనెడు వస్తున్న లెక్కడబడిన అక్కడ ,వేసి వత్తుకు, అడిగినచో.
దిక్కులు చూతురు. అట్టి బిడ్ణలకు, రేపు సాయంకాలమున సినిమాకు బిల్చికొని
పోదునుని. చెప్పితిమా, మనము మజచినను వాడ మణువరు. సరిగా ఆ వేళకు
ద్వితీయ [ప్రకరణము ర్‌
సినిమాకు రమ్మని వట్టి పీడింతురు.. రేపు పూలలెట్రకు నీళ్ళ తోడి పోయడని
చెప్పి, మనము [గామాంతరము వెళ్ళినవో ఆ పని చేయరు. ఏమిరా? అని అడిగి
నచో, మజిచిపోయినామందురు.. దేనియం దభిరుచి యండునో దానిని మణువరు,
మజియొక విశేషము కలదు. సినిమాకు బోయి వత్తుము, వచ్చి న్మిద
పోదుము. తెల్టవాజినంతనే పిల్పవా డొకపొటి పొడుచు నిద లేచును. ఆ పొటలోని
యర్థము వానికి దెలియదు. ఆ పొట నిన్నటిరేయి సినిమాలో ఒక్కసారే ఏన్నాడు.
వాని కెట్టు నోటికి వచ్చినది? పాట వట్టి సాహిత్యము కాదు. సంగీతమూలము,.
నంగీకాత్మ కలవానికి ఆ పాటయొక్క మూల్మదవ్యము మ్మిళమ, అది వచ్చి,
ఆయస్కాంతమున కయోరజము వలె నంటికొనును. సరి. పసివాని యెడదను
బట్టికొన్నది సంగీతమే కర్గా, సాహిత్యము కూడ వల్లింపగలుగు పెట్టు! సంగీఠ
మనెడి స్మూతము. సాహిత్యపువ్పకదంబమును. బట్టికొనియున్నడి, దారమును
లాగినచో తత్చ్యూతసంలగ్నపువ్చ కదంబము కదలి వచ్చుటలో చోద్య
మేమున్నది?
ఒకని బుర్జి గజితమును సప్పుబెల్లముగా భావించును. ఎన్ని యంకెలైన
గుర్తు పెట్టుకొనును. ఏ లెక్క చెప్పినను చిటుకలో చేసీవేయను. అట్టి వ్యక్తి
"కక
గణితసంటంధివివయములు స్మృేతియందు గట్టిగా నిలుచును. తొలగిపోవు.
ఓక వృద్ధుడు ఆ ఏబదేండ [క్రితము పేరయ్య 'పెండ్డీలో జరగిన సంగతులు,
సూరయ్య వతుగులో జరగిన సంగతులు పూన (గచ్చినట్లు చెప్పను. జ్ఞవి పెట్ట
కొనదగిన విశేష మొక్కటియ నుండదు. కొని యేకరువు పెట్టి చెప్పుకొనుచు
బోవను. ఇట్టి వ్య కుల గుజీంచి, 3. ఓం0815 0102 యిట్టన్నాడు-
“తుం లంం13 870 వడక డర 08 లుం "సం
జాం 060 జయం! 160 ” (240% = 2౯ గయగలం
వీరు పురాణము వినరు. హరికథలకు బోరు. సద్గోని శిలకింపరు. కుద
ముల్తైన గృహళ్ళి దములు, పొరుగింటి. సుద్దుల-లీనియందే. వారి యభిరుచి,
పంగి బురద మెచ్చు.
ఓక్‌ విద్యార్థీ సినిమాకారల జన్మతిథులు జ్ఞజ్జప్తి పెట్టుకొనియండనట, పేక
చెప్పిన జాలు, తఠ్‌క్షణమే తద్విలాసినీజన్మతిథి చ్రప్పేవేయనట. కాని, తన పాఠ్య
(గంథనందర్భమున, బాబరు దండయ్యాత చేసిన దెప్పుడని యడిగినచో చెప్పలేడట,.
రచిఖేదమున కుదాహృతిగా డాక్టర్‌ యన్‌. కలా ్యణరామన్‌గాడ
పై విద్యార్థి విష"
యము చేర్కొనిరి 20382) ళా శ00261% 09 న.
మ కై” (0%య0016ృొఅన్నాడు.
కిల్లి అవధాన విధ్య

మణిపాల్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుచున్న సాంకేతిక విద్యాశొలా


విద్యార్థి మవిదేవన్‌ అనునతని మేదస్సు కంప్యూటరుకు తః ప్యాతికేయలు
స్వయముగ పరీక్షించి (పకజించిరి. ఆ (ప్రకట న సారమిదిం
“ఎంతటి వేల సంఖ్యలను ఎట్బుకిప్పీ యెటు ఇచ్చినా ఈయన అవలీలగా
తిరిగి చెప్పగలరు. ఎన్నిరోహాల తరువాతనై నా వీటిని ఏ దూవంలో కావాలంటే
ఆ రూపంలో చెప్పగలరు. రైర్వే టైమ్‌ 'పేబల్‌ను ఒక్కమారు చూచి తిరిగి
ఓక్క సెకనులో మననం చేసుకు చెప్పగలరు, అంతేకాదు. 1877 మార్చి 15వ
తేడీన మెల్‌బోర్నొలో ఇంగ్లండ్‌ ఆస్టేలియా జట్టికు జరిగిన ,కికెట్‌ ఆట వివరాల
దగ్గరనుంచి, ఇప్పటివరకు అన్ని (క్రికెట్‌ ఆటల వివరాలు గడగడా తడుము
కోకుండా చెప్పగలరు "
(ఈనాడు. చినపతిక. 10.0-1077)
ఈ సాంకేతిక విద్యార్థిజ్ఞావకళ క్రి వట్టి అంకెలకు సంబంధించినది. అంకె
లనెడి యిన్షికల మీదనే రతన్‌ న్మృతిొధము నిలబడుచున్నది. అంకె లతని
(ప్రాణబంధువుల,
లాయాన్‌ ఫ్మెరి హోజిర్‌ [క్రీశ 16941708 (ప్రాంతీయడు. ఆ కాల
మున (ఫ్రాన్ఫులోని ఉన్నత కుటుంబాల వంశ వృక్షాలన్ని జ్ఞప్తీలో ఊంచికొని
యుండెడివాడట, అతనికి తన నాలుగవయేట ఆంధత్వము తటస్థించెనట తహరభ్య
అతని జ్ఞాపకళ క్తి యిమమకించెనట. (గుడ్డివారి గురి గుజుతు మీదనే యండును.
కొందరికి రాజ వంశములందు, తత్తుల్య సంపన్న కుటుంబములందు
నిర్వాజపు భ్‌ క్రి పపత్తులండును. ఆయిండ్ధలో నవతరించు వారందరు పుణ్యాతళ్ము
లైన మవో పురుషుని వారి తాత్పర్యము. “శబీనాం భ్రీకుతాం గేహే యోగ
శష్టోఒలిజాయతే' ఆన్నాడు గదా, గీఠాబార్యుడు. అందుకే 'పుత్తడి గలవాని
పుండు బాధయు గూడ వసుధలోన జాలి వార్తకేక్కు" అన్నాడు వేమన్న. ఇట్టి
వార్తరికు చెపి కోసికొనెక్షివారిలో లూయాన్‌ ఫ్మెరి వోజిర్‌ గణనీయడు.
ఈ తెగవా రభిరుచి వ్యగత చేత ఏకసంధ్యాగాహు లగుచున్నారు.
ఏకవార శవణ మ్యూతమన పతీ వ్యక్తి యొక్క మేధా గగన మండల
మున, అవీ మాటి గాని, పాటి గొని పద్యము గాని, మం్యతము గాని, వట్టి ధ్వని
గాని ఫౌస్థిత్య మెనయుచున్నది.. దానిని గ్రహించి, తిరిగి (పదర్శించుటకు తేజ
స్వినియైన మనకి కావలెను తళ్ళక్షి తారతమ్యముబట్టి ధారణ్ఞాతారళమ్యము
గోచరించుచున్నదిం
అజా
ద్ధి పా
అవథాన విద్య

తృతీయ (ప్రకరణము
అవధాన శబ్ద విచారము

“విత్తైక్కాగ్య మవభానమ్‌' ఆన్‌ వామనాచార్యుడు నిర్వచించెను.


(కావ్యాలంకార స్మూతవృళ్తి. త్‌ా[?]

ఈ స్యూతమునకు వృత్తి సిట్టు కల్చించెను :

“విళ్లైక్యాగ్యం బాహ్యార్థ నివృత్తి స్తదవథానమ్‌.'

“ఆవహితం హీ చిత్త మాన్‌ పతి,"

బహుముఖము చపలము అయిన చిత్తము కుదుటబడీ యొకచో నిల్చుటయే


అవధానము, ఆవధానము. పొందిన చిత్తమే. ఆనలు విషయము నవలోకింప
గలుగును,

ఆ యవధాన మెట్టు సిద్ధించుననిన అ

“త డ్ధేగ కాలాఖ్యామ్‌' అనెను. ా.సూ.వృ. 8-18)


దేశకాలము లెట్టి వనిన = .

“ఐవిక్లో దేళఖి తిం 19)


“ర్మొశియామ స్తురీయః కాలః అనెను. అల. కి2ీ0ి
“వివిక్షో నిర్ణనః ర్యాతే ర్యామో ర్మాతియామక! (వహర స్తురీయ శ్చతుర్థః
కాల ఇతి. తద్వళా ద్విషయోపరతం చిత్తం (పసన్న నవధల్తే ఆని వృత్తి.
నిర్ణన్మపదేశము చతుర్ధయామము ఆవథాన సాధనములు.

గో పేర్యదభూపాలుని కామధేనువ్యాఖ్య కాలదాసుని = 'పళ్ళిమా ద్యామినీ


యామా త్పసాదమివ చేతసా” అనుపం కిని, మాఘుని “గహన మపర ర్యాత్మపొవ్ష
బుద్థ్మిపసాదాః కవయః ఇవ మహీపా శ్చింతయం త్యర్థజాతమ్‌' ఆను పంక్తిని
నుదాహరించి, తెల్లవారుజామున జిత్తమన కవధానము కలుగుటయు, తత్చమయ
మున కవ్ప్చలు రచన పట్ట నవహితు లగుటయు సూచించెను,
. అవధాన విద్య
పై విషయము మనసులో బెట్టుకొనియే శబ్దార్ధ కల్పతరువు అవధానము
మనోయోగ మనెను,
* పమాదో౬నవధానతా” అని అమరసింవున్‌ కూర్చు. (ప్రమాదికొనివా
డవధాని. "

యాదవ (పకాళుడును “తర్మదా కౌస్సీద్య మాలస్యం (పమాదోఒనవధానతా”


అనియే కూర్చెను. (వైజయంతి) .
(పావీన గీర్వాణార్యధకవు లందరు అవధానళబ్ధము సీయర్భముననే [పమో
గించిరి,

భవన్సేతవహ్ని మదనుని భస్మీకరించెను.. రతి మూర్చిల్లెను. సూత


గణముగ భూతపతి యంతర్జి తుడయ్యెను. పార్వతి తర్మడియొద్ద శేగెను. అట్టే
హన్యస్థలిమున కన్ను దెజుచి రతి పళికొజకు చూచినది. తత్సందర్భమున
కాళివోసు-

“ఆవధానపరే చకార సా |పళయాస్తోన్మిషితే విలోచనే


న వివేద తయో రతృస్తమోః (ప్రియ మత్యన్త పలు ప్రదర్శనమ్‌.'
(కుమార సంభవము. కీంక్‌
అని (వాసెను. “అవధానం పరం (ప్రధానం యయో స్తేజవధానపరే దిద్భ
క్షయాఒవహిశే చకార" అని మల్లినాథసూరి వ్యాఖ్యానించెను.

గీకాస క్రిజే కుధను సహితము పరిగణింపని మృగీకదంబమును భారవికవి


యిటు లభివర్జించెను ;

“కృతావధానం జితబర్జిణధ్యనా సురక్ష గోపీజన గీతసిస్స్యనే

ఇతం జిఘత్సా మపహాయ భూయసీం న సస్య మన్యేలి మృగీకదంబకమ్‌.'


(రాకార్థనీయమ. 488)
మల్లినాథసూరి 'కృృతానధాన మేక్కాగలి త్త" మని వ్యాఖ్యానించెను.

అవచం[దశేతులు కారసిల్టినపుడు పరస్పరము " స్నిహ్యమాణులగుట


రూపించుచు భవభూతి యిట్లు వాసెను వ్‌
తృతీయ ప్రకరణము వ్‌

'మమైతిస్మేన్‌ ద్యస్డేషే హ్బదయ మసధానం రచ ఓట"

“అవధానం వ్యాపారాంతర ఠహితతామ్‌' అని శ్రీ వామాల వరరాఘవాచా


రుల వ్యాఖ్యానము,


పద్యానాట్టుని నాటక వ్రకరణమన అవధానుట్టము గ. న్తిమ.

నదీ;- “సంగిత సారససృ మహజ్దవో ఉవ్యోళ్ళ ౧. ఆపహాణ జానపత్రం


ఆరోహదు అన్లోల (ఫి య్‌ సంగిత సంస మహార్జవ ఉీరేశ్రష్యలే ఆవధొన

యానప్యాళ మారోవాత్వార్యః

)) ((పఠావరు
టు
క్రీయ వాటకవకరణమ్‌.)
ఓ సం

నన్నయ భట్ట

తిక్కన సోమయాజి = “అవధానంబుతో నవధరింపము.” అనెను.


(గ్రాంరిపర్వము. 114)
ఎట్టు పెగ్గడ ఉదంకుడు దుంధుండను రక్కసుని వధింపుమని బృహద
స్వని వేడు సందర్భమున ఈ పద్యము రచించెను

అతులిత పిస్టళ క్రి సముపాహితమూర్తిఏ గమ్ము లెమ్ము సం


తత భుజక్తి నిట్టి యవధాన మొనర్చగ నీవ కాని యీ
క్నితి నితరుండులే డధికకీ ర్రియ బుణ్యము జేరునిన్ను నూ
రితగుణ! యింతవట్టు దగ వేయము కొవ్పము లోశమంచయున్‌.
అరణ్య పర్వము శంలి8/)

భ్రీనాథుకున “విశ్వావసు (ప్రథాన నానా గంధర్వ జేగీయమాన భుజావ


ధానుండై ” గరళ్ళగీవుడు అడెన్‌ దాండవ ము) రచించెను.
(ఫీషేషర స్పరాణము. శీం ప.

/|
రి అవధాన విద్య

అల్లసాని పెద్దన-స్వరోచి 'మృగయాకుళూహలోల్దాసమునన్‌ జరించె జల


లక్ష్యవిభేద విధావధానుడై' అని రచించెను. (మనుచర్శిత. రింరళ)

తెనాలి రామలింగకవి '“ఆవధానంబుననుండి శంకరకథావ్యాస క్రి భాసిల్లు


చున్‌ ఆని రచించెను. (ఉదృటారాధ్య చరిత, 12లి

పువ్చగిరి తిమ్మన “భ్రీమదంజనాశనయ దయారన లనత్కటాక్ష వీఇా


మహృత్ర్య సంపా స్తకవిత్వ విద్యావధానకవి.” అని గద్యయందు రచించెను.
(శతక్యతయము.)

'సావధానస్య కవే దూషణం భూషణాయతే.' శ్నేమేందుడు కవికి అవధాన

మవసర మనెను. (బొచిత్య విచార చర్చ)

తీరపతి వేంకటకవులు -' స్థర్మములేని చిత్త మవధాన మెఖుంగని సత్క

... అనుట మీది త్నేమేర్చదో క్తికి వివృతిపాయము.


.... అసారము'
విశ్యము.....

భార్‌జ్గదేవు శీ యవధానము వాగ్గేయకార కునకును అవసర మనెను*

“రోవద్వేష పరిక్యాగః సార్జ్రత్వ ముచితజ్ఞతా


అనుబ్బిష్టోక్తి నిర్నంధో నూత్నధాళు పినిర్మితిః
పరచిత్త పరిజ్ఞానం (ప్రబంధేషు (పగల్భకా
ద్రుత గీత నిర్మాణం పదాంతర విదగ్ధతా
(తిస్థాన గమకృప్రొఢి ర్వివిధొల
ప్రి నై పుజమ్‌
అవధానం గుణై రేభి ర్వరో వాగ్గేయకారకః "
(సంగీత రత్నాకరము.)

సర్యంకష వివేశముతోడి యేమణుపాటులేని దృష్టి యేదో ఆది ఆవ


ధానము, ,

శతలేఖిన్మ వభాన సద్యరచనా సంధాసురతొణ చిహ్నితనాముడు'

చరిగొండ ధర్మసుకవి,
తృతీయ (ప్రకరణము , శి

“సకల భాషావిశేష నిడవమానావధాన శారదామ్నూర్తి' భట్టమూ్ని


'శతఘంటావధానపసిద్ధుడు" మటీంగంటి సింగరాబాద్యుడు,

“ఆష్ట భుంటానధాన విశిష్ట బిరుదుడు" హరిభట్టు.


“ఆస్టావధాన కలిత శతలేఖినీపద్యగద్యశ కి పొటిమీజిన'వాడు. రేటూరి
రంగరాజు,

చరిగొండ ధర్మన్న మొదలు ఇటీవలి కవన వాక్షీన యవ వానళబ్దము


యొక్క యర్థము వేజు

ఎల్జన్న “ఇట్టి యవధాన మొనర్పగ నేవ కాని 6౮ క్షతీ నితకుండు లేడు"


అన్నచోట హెన్బరికతోడి కార్యమని అవధాన శబ్దమునకు నర్థము చెప్పికొనవలెను,

జక్కన తాల పెద్దయ్య “ఎవ్వ తేయవధాన మెబుగు నయ్యవధానమన


వాని కించుక ముల్లు సూప నేర్చినవాడు,. ఇక్కడ హెచ్చరికతోడి వాజ్మయ
క్రియ యని యవధాన శబ్దమున కర్ణము చెప్పికొనవలెను

మధురవాణి = “మేధాం వ్యనక్తి వివిధావధానే యనుట యిట్టిదే! వివిధ


వాజ్మయ (ప్మక్రియలయందు పొడి (వదర్శింపగలదని యర్థము,

“ఆవధాని' శబ్దము నై దికులను నర్థమున నంది మలయ ఘంట సింగయల


వరాహపురాణావతారికయందు [పయ కము.

(ప్రావీను లెత్వరును ధారణాళ క్తి నికషాయమానమైన సారస్వత వ్యాపార


మను నర్థమన నవధాన శబ్దమును (పయోగింపలేదు.

టౌన్‌ దొఠ 1852 సంవత్సరమున (పకటించిన తెలుగు-ఇంగ్లీషు


నిఘంటువున నిట్లు వివరించెను:

అవధానము = త&టం400, 642, మెటిటుడే,. మనోయోగము.


(వెచ్చరింపు, హెచ్చరిక, అం్యధభాషావర్ణవము)
100 అనధాన విద్య

అవధాని 0౯ అవధానుడు ర12. అవధానులు,

ఈ ఇం 8 20006076 0 ల. క ౪0 1 3018641
₹66జ, హెచ్చరిక గలవాడు, జ్నాగత్రగలవాడు, వేదము బాగుగా వచ్చినవాడు,
అష్టావధాని. 17652016, "00 యి జిటిడే 00 ౧ ఖతం 785009
మలు 3ము0121208600030/.

అష్టావధాని : ఈజ[0839 086 ఇమం 0000 కక 10 61211


సకం 200306,

థ్రీ నపె పూర్ణ వజ్ఞాబార్యులవారు


దులవాగు=

“అవధానములు . ధారణా పధానములు, ధారణ చిత్తెక్నాగత వలన


చేకూరును, చిత్త మేక్ళాగమైనపుడే. అది బాహ్య విషయముల మాని ముఖ్యార్థ
ముల నవలోకింప గలుగును, ఈ యర్థమంతయ *అవ పూర్వక (డు) ధాజ్‌
ధారణ పోవణయోః అను ధాతువ్పనుంకి యేర్పడిన అవధాన ళజ్దమునం దిమిడి
యన్నది" ఆని నిర్వచించిరి.
(అవధానముణ. విజ్ఞాన సర్యస్వము, షష్ట సంపుటము.)

కవ్మితయ కాలమున నవధాన విద్య లేదు= ఫ్రీనాథుని కాలమున “అష్టాన


ధానంబుల (గీడించుట' యుండెను. కాన్సి వాని స్వదూపము వేలు,

భ్రీకృష్ణ దేవరాయల తండి కాలమున “అనధాను' లనగొా వేదావధానులను


దూఢి యుండెను. ఈరూఢి విజయరంాఘననాయకుని కాలమున పురోహిత సామాన్య
వాళకమై పరిహాసభాజనమయ్యెను.

(బౌన్‌. దొరగారి. వివరణము, ఆధార్యులవారి. నిర్వచనము. రెండును


అర్వాచీన కాలమున రూడ్రిగన్న అష్టావధాన శతావధాన విద్యల కన్వయించును,

“చిత్త క్యాగ్య మవధానము,”

అలాన్‌
ర ఫా
పాచీనాష్టావధానము

ఫ్రీనాథుడు' “సంస్కృత ప్రాప్రాకృత శౌరశేసేనీముఖ్య భాషాపరిజ్ఞాన పాటవంబు


కలవాడు

జక్కుయ కాత పెద్దయ “సంస్కృత (సాకృత శౌర సేన్యాదుల ఘటికలో


నొక శతకంబు జెప్ప" జాలినవాడు.

ఉభయులు అష్టభాషా పండితులు.

వెన్నెలకంటి అన్నయ తీర్నిన చిలక “అష్టభాషల మధుూూపు చిత విస్తర


కవళతలు' వచరింపగల జాణ.

భట్టుమూర్తి “సకల భాషావిశేష నిరుపమానావధాన కారదామూర్ని '


మజింగంటి సింగ రాబార్యుడు “ఆపక వితాస్టభాషావిశేష' మనీషి,
రామళ్ళదాంబఐ “ఆష్టభాషాకల్పిత చతుర్విధకవిత.”
పసుషలేటి రంగాజమ్మ “ఆతులితాస్ట్రభాషాకవితా సర్వంకవమనీషావిశేష
శారద."
కాళహా స్తికవి “ఆస్ట భాషామహిళాప పబందనిక్కితి దాతురీధుర్యుడు.'
గుడారు వెంకటదాసు “అష్టభాషావధాన పొఢుకు
అంధ రతిరహస్య కర్త యెజ్టచు 'అస్టభాషాక విత్శాపలీణుడు”.

తంజొవూరు నేలిన శహజీవాజు కాలమున “ఇష్టావధానకవి" యొకడుండిను,


ఇతని నామధేయ మంతర్జితమై పొరుషనామమే నిల్చినది. నిజ్మపజ్ఞా విశేషములు
సూచించు నట్టిక యేవియ నితడు వ్రాసి పెట్టలేదు... కాని, 'చం్టదశేవర విలాస
ము నాటకము సంస్కృత (ప్రాళ్ళత ఆధ మహాంష్ట్ర ('పళ్ళతి భాషలలో
(వాయాటబట్టి యిత డస్టభాష లెటిినవాడ౦, అందుతేతనే యితనికి “అష్టావధాని
ప్రసిద్ధి యేర్చడి యుండునని యాహింప నవకాళము కలడు,
1గిలె అవధాన విద్య

భటుమూ
ట్టుమూ రియు, గుడారు వేంకటదాసుడును ఆవధాన శబ్దము భాషెశబ్ద
సహితముగా వాడుట గమగింపదగినది,

“నాట్యచూడామణి' (గంధక ర్త సోమనాథుడు “ఆహ్టావధాన. విఖ్యాతుడ'


నని చెప్పికొనష ఈ (గ్రంథము సంస్కృతమున (వాయబకినది, సంస్కృత
సాహిత్య చర్మితమును (వ్రాసిన థ్రీ యమ్‌ కృష్ణమాబార్యులుగారు ఈ సోమనార్యుడు
నాచన సోముడు కావచ్చునని యభ్మిపాయపడిరి, అయిచచో అష్టభాషావధానిల్యే
ఆహైవధానియని సువిస్పష్టముగా జెప్పవచ్చును నాచన సోముడు అస్టభాషాకవి
యని శాసనము కలదు.

“అస్టభాషా కవిత్వథ్రీ వాణీవిజితసంపదే


సోవాయ నాచనాంభోధేః సోమాయామిత తేజసే”.
(50212210%4£ 60053450 0౯ శసంంకిట 224085గ్పొ

నన్నయభట్టు సవోధ్యాయి నారాయణభట్టు “అష్టాదళావధారణ చ్యకవర్రి


యని రాజరాజు నందంపూడి కాసనమున చేర్కొనబడెను.

సాహిత్య దర్చణకర్త విశ్వనాథకవిరాజు “అష్టాదళభాషా వారవిలాసీనీ


భుజంగః' అని మీసము (డిప్పి వెప్పీనవాడు.

నాా మణికట్టు విశ్వనాథక విరాజువలె అష్టాదశ భాషావధారణ చకవర్తి


య్‌ౌూ నన్నయ భట్టునకు భారత ప్త్వరాజి రచనమున తోడ్చడీనవాడు కనుక
“అష్టాదశ పువాశానరారణ చ్యకవ్నర్తి యర పుకాణపదమ. నధ్యాహరించుకొను
ఓయే యిట నౌషసయికము,

- ఇట్టే (ఆష్టావధానము'న భాషావద మధ్యాహరించికొనవలెను,

రామరొఎభూషణుకు సంస్కృత ప్రాళృకాం్యధ పద్యము లతో ఆష్టావధానమే


కాశ శతావధానము కూడ చేసి చూపెశనియు.... ఓక (పళ కలదు" అని
థ్రీ వెంపరాల సూర్యనారాయణ
కాస్త గారు (వాస్‌రి, '
(భూషణ కిరణావళి, పుట 51)
తృతీయ (ప్రకరణమ 108
ఈ (వథ నిరాధారము. కాదు. రామరాజభూషణుడు అషహైవధానము
వేజుగ్య భతావధానము వేజుగ చేసియండడు.. ఆహ్టావధానకలిత శతలేఖిసీపద్య
సంధానకార్యము చేసియండును.

కేటూరి రంగరాజు. “అహ్టావధానకలిత శతలేఖినీ పద్య గద్య ₹ క్రి'పాటి


మీజీన వాడనని తానే (వాసికొన్నాడు.

న్యాయకంటి మాదన “నిరుపమ నవలేఖినీ ఘటనాఢ్డు, సముచితాష్టానధాన


నిహైగరిష్టు' అని చెప్పికొనగా, అం్యధరతిరహస్టగంథకర్త ఆస్ట భాషాకవితా
ప్రవీణ”, *నవఘంటి సుర్మతాణ” బిరదములు గద్యమున స్పష్టమగ డజెప్పికొనెను.

ఈ కవులు తమ కతలేభినీపద్యసంధానవిద్య అష్టావధానహృద్యముగా


(పదర్శించెడివారు,

తంజాపుర నాయకీ రాజుల “ారదాధ్వజ' సభలో కవులు అష్ట భాషలలో


సమస్యలు పూరించెడివారు,

అలనాటి అస్టభావలు = శౌరసేని మాగరి, పెకాచి, చూడా పైళాచి,


ఆపహ్మభంళశము, (పాకృతము, భాండారభాష, సంస్కృతము నటి.
(శారదాధ్వజము. ప్ప లల్‌8ి

కొరవి గోపరాజు “సింహాసనద్య్యాతింశీకా” కృతియందు “అష్టాభాషా


విదుడన్‌' (158) అని చెప్పికొనెను. మజియు. “అనుచు నాల్గు భాషలను రాజు
దీఏంచి' (2.46) ఆనుచో నాలుగు భాషల వైఖరి చూపించెను. చతుష్షస్టీకళలు
ప్రస్తావించుచు, ీనానాకేక భాషలు, యము నియమాద్యష్టాంగ యోగంబుప,
అష్టైవధానయిను' (11-188) అని (వాసెను.

తాళ్ళపాక చఛినత్రీరుమలాచార్యులు (1165-1580) వేంక టేళ్వరునిపై


అస్టభాషా దండకము. (వాన, “అస్టభాషా చక్రవర్తి బీకుదము
_ నంకికొనెను,
(సత్తికి సంచిక, మే 1082)
1గిక్ష | అవధాన విద్య

ఆద్ధంకీ గంగాధరకవి అప్టభాషసలయందు నాంధ్యంబులేకుండు హొంతకారి


కనీయ్యదు లొక్కువంక' గుండి రనెను.

అలనాచి కవులు అష్ట భాషానిష్టాతులు. కవులకు ఆదొక యోగ్యతాపట్టము.


పూర్వసర్యపదాయము పాటిం ఇచి వలితీ లేకుండ, తానును అష్టభావషల గజబి, బాల
వ్యాకరణ రచయిత శ్రీ పరవస్తు చిన్నయసూరి. 'సంస్కృతాది భాషాష్టక లక్ష్య
లక్షణ జ్ఞాన మహావండ్షిక జేగీచువూన న. వ్య క్రినని గద్యము (వాసికొనెను,

జింజీ తుండీర వభువృంచే సత్కృతుడైన గణపవరపు వేంకటకవి అష్ట


భాషాసీశమన |(ప్రాకృళమ, శౌరసేన్స, మాగధి, వైశాచి, చూళిక, అప్యభయము,
సంస్కృతము, అంధము కనబడును,
(వబంధూజ వేంకటేశ్వర విజయ విలాసము. ప, 876)

నొచన సోమన కవనము, సంస్కృతము, అంధమృు, కర్ణాటము, మహీ


రాష్ట్రి, శౌరసేని, మాశధి (ప్రాళ్యః అవంతీ _- ఈ భాషాష్షకమున (పవర్డిల్లినని
ట్‌ ఆతిర్రై

భ్రీ కుందూరు ఈశ్వరదత్తుగాడు (ప్రకటించిరి.

అహశవీయకు _

తేరీ! సంస్కృతము ప్రాళ్న్శతంబును కౌర సేని


- ఇగరివై మూగధియను బై కాచికయను
జూశికయు నప్మభంశంబు సొర్రిద్రి నధ
భాషయును నివి చను నష్టభాష లననగ

అని వినరింలెను, ((పళమాళ్వాసము "7% ప్ర

- లక్షణదీపికారుడు అష్టథాషా రచళావధానమునే అష్టావధాన మనెను,


అదెట్టన _

+ 1. ఏకపాద్యతిపాద కఠిన్యపాస విషమసమస్యాపూ ర్తులు,


ల. వ్యష్తాక్షరీ సంఘటిత సద్యములు,
/ ఇష్టదేవతా వర్మపతిపాది నిషేధాష్షర రచనాచమత్క్యృతి,
తృతీయ (సకరణము 105

శీ అషహ్టైవధానంబులు,
క్‌ ఘటికాళ త్మగంథకల్పన,
ర, అకాశపురాణంబులు = అని తక్కాలోచిళ ర్వరితగతిని రచియింపం
బడ'నది ఆసకవిత్వంబు ఇది తదీయసిర్వచనము. మీవి ఆజీంటిలో. అయిదు
అచ్చముగా సారస్వత వ్యాపారములు. మిగిలిన “ఆష్టావధానంబులు' అకు వ్యాపార
విశేషమయొక్క. స్వరూప మెట్టిది? “అష్టావధానంబులు'ను శబ్దచ్మిత భేదముదే
యనుటకు వీలు లేదు. చెప్పవలసిన చ్మితము అన్నియు. పట్టీలో జెప్పబడినవి
కనుక ఈ “యష్టావధానంబులు" ఆన్టభాషాసంబంధ్యవధానములే కావలెను,

“శివర్యాతి పుణ్యకాలమున.... పురోణంబులు వినిపించువారను, ఇతిహాసం


బుణు చదువువారుకు ...దురోదరంబుల వినోడించువారును, అహ్టావధానంబుల
(గీడించువారును, వీ లాస్సాలించువారును ు కావ్యగోన్టి సలుపవారును, పర్‌
హాసం బొదరించువారును, బిందుమతి యభ్యసించువారును, (ప్రహేశికలు భావించు
వారును....ఇ, జాగరంబులు సలుప్పుచుండిరో. అని శ్రీనాథకవి సార్వభౌముడు
వక్కాణించెను. (గ్రవర్యాతీ మాహాత్మ్యము. చతుర్ధాశ్యానమ. $ వచ.)
ఇటు ద్యూత క్రీడ, అటు వీణాగానకీడ యుండగా, నడుమ. 'ఆష్టావధా
నంబుల [క్రీడ (కోడీకరింపబడినది. కనుక డీని యునికినిబట్టి యిది వాజ్మ
యేతర్మక్రీడ యగునేమో యని సందేహింపబనిలేదు. “అహ్టైవధానంబుల (గీడించు
వారు (పహేికలు భావించువారి కంటె. భిన్నులు. కావ్యగోస్టి పరివోసము,
బిందుమతి, దురోదరము, పురాణేతిపోసములు ఆహ్టైవధానమున నుండవని స్పష్ట
పజచి నట్టయినది “లక్షణదీపిక
' సూచించిన ఆపుకవితా లక్షణమున గూడ సమస్యా
పూర్తులు మున్నగునవి అష్టావధానమునకు వెలుపలనే యున్నవి కాగా ్రీనా
థుని నాటి ఆహ్టావధానము లేఏ? అష్టభాషలే, ఆష్టభావలయంచు ఆవధానము గల
వారు అష్టావధానులు.
అష్టావధాన మశునది లోకవ్యవహార రూఢమైన పారిభాషిక పదమైయుం
డెను, దానినిగుజీంచి వివరించి చెప్పవలసి నయవసరములేనంత రూడి దానికుండెను.
(క్రీడార్థమో వాదార్థమో గోష్టుణందు (పాళృళాద్యవ్టభాష్మాషాగర్భ్యాము
(ప్రదర్శించుట [పావీన పండితాచారమై యుండెను,

(పాచీనకాలమున అష్టభాషావధానమే అషహ్టైవధాన మనఐడెను.

అలి
ర ఫా
అష్టావధాన పరిణావుము

ఖ్రీళష్టదేవరాయలు దిగ్విజయము. చేసి. “భువన విజయ సభాభవనము


కట్టించెను. పెద్దనయు, తిమ్మనయు తమ కృతులందు తద్భవనము పస్తావించిరి,

భువన విజయసంసద్భువనమధ్యమున _అష్టసృటికసింహములమీద రచి


యింపబడిన రతనములు తాపిన సువర్జపీఠము,. దానిచుట్టు అష్టపీఠములండెను
సింహపీకము శిర్ణిక, అష్టపీఠము లష్టదశములు, ఈ సింహపీఠ మధిస్టించు వ్యక్తి
అష్టదిక్సాలకాంశావ తీర్టుడని, ఆస్టదిగవధానకాలియని తచ్చిల్పవిన్యాసము.. చెప్పక
చెప్పుచుండెను,

నడమ రాయలు కూర్చుండెడివాడు. అష్టడిగ్గశములందు ఆష్టకవిదంళులు


కూడ్చుండెడివారు. వీరికే అష్టదిగ్గజములను
ట్‌ గి
(పసిద్ధిధి కలిగెను.

రాయలు కట్టించిన భవనము కొ శ్రదేకాని, పెట్టించిన పీఠములు (కొత్తవి


కొవు, కృష్ణరాయల తర్ముడి నరసరాయలు-

అస్టభాషా కవితాబ్దంభవులై న
సుకవిపుంగవులు సంస్తుతులు సీయీ
పేకోలగ ముండెడీవాడు. (వరాహప్పరాణము, 1-11)

ఆష్టదిగ్గజములకు భ్రీగష్టదేవవాయలు తిప్పలూరు [గామము న్యగవార


ముగా నిచ్చినస్టాక శిలాశాసనము కలము అష్టనిగ్గజ కవు లెరో దానిలో లేదు

తిప్పలూరు |గామము కోకట్నగామ సమీపమున కడపమండలమున గలదు


కనుక అష్టదిగ్గజకవు లందరు తెలుగువారై యండవరియునని కొందరు చరిత
పరిశోధకులు సిద్ధాంతించిరి,
(అము క్రమాల్యదాసంజీవనీ ద్వితీయమ్ము దణ ముఖపష్యతము)
తృతీయ (వకరణము 10%

రీనికిదోడు మజి రెండుపపత్తులు చూపీరి, ఆం(ధ్రేకరవాజ్యయతర్శితలో


ఆ కాలపు పుటలలో ఆష్ట గ్గజకవి పస కి లేకపోవుటయే అన్యభాషీయ లెవ్వరును
అష్టదిగ్దజకవికూబమున లేరనుటకు నిదర్శనమని మొదటీ యపపత్తి, జన్నపతి
అష్టడిగ్గజకవులార ధులని 'ఘోషించుచున్నదని రెండవ యపపత్తి.

నామధేయనిర్జేోము చేయక అష్టదిగ్గజకవి కూటమునకు ఉమ్మడి. భోగ


ముగా ధారపోసిన యూళ్ళు లాంధేతర్యపాంతము. అంచును నున్నవి. ఆదియ
గాక్క ఏ (ప్రాంకస్టుడు ఆ (ప్రాంతీయభాషకే (ప్రాతినిధ్యము వహింపవలెనను కట్టడి
యేమున్నది? తిప్పలూరునుబట్టీ వారు తెలుగు. కవ్పలని తీర్మానించుట సరికాదు.
అష్టదిగ్గజక విపీఠము విజయనగరమున నుండుకు. కవులు కాల్యకమమున (ప్రాత
వారు పోయి [కొత్తవారు వచ్చుచుందురు దానవఫలభోగము త త్కాలడిగ్గజకవి
కూటము నందలి సభ్యు లనుభవింతుకు, ఇది యున్ముడి దానత త్ర్వము, ఇక అన్య
భాషాకవులను గురించిన చార్మితిక సాక్ష్యము. చరిత [వాసీకొనుట పట్ట భారతీ
యల అనాస క్రి జగద్విదితము.. అన్ని విషయములు నేదోయొకమూల చర్మిత
కెక్కియున్నవని యెవర్రైన జెప్పగలరా! ఆది కన్నడరాయికి తెలుగురాయడు
కలలో కనబడు కాలము కదా! (అముక్తమాళ్యడ [-14)

అష్టదిగ్గజ కవికూటమున ఆర్టిసాని పెద్దనకే అగతాంబూంము.. కనుక


ఆన్యభాషీయుబుండినను తమ యురికిని గుణించి గర్వపడుటకు గాని, చర్మిత
కెక్కించుకొనుటకు ' గాని యత్సహించుట జరిగియండదు. ఆసలు
సంస్కృత (పాకృతాడిభాషలకును (బాతినిర్యము వహించియుండినవారు. తెలుగు
వాళే ఆయియుండిన కథ యింతదూరము. రానేరాదు. జన్మపడి సరి పెట్టుకొన
వచ్చును. ఆన్షఃగ్గజకవులు పుట్టుకచేత తెలుగువారగుడుగో కారో మ కిప్పు గక్కణ
లేదు. ఈ కూటము అష్ట్రభావలకు (పాతీసిధ్యము నహించుచుండెననుట వాస్తవము,

చిరకాలముగా ఆస్టభావలకు పీఠము. పెట్టు నాబారమ. తెలుగుదేళమున


కలదు, తంజాప్తుర నాయకరాబుల అస్టానములందును ఆష్టభాషాపరీక్షలు జరుగు
చుండెను.

అస్టభాషా త్యష్టలే అష్టావధానులు.


108 అవధాన విద్య

అహ్టైపథాన నిష్టతో శతలేభినీపద్యరచనము గావించుచుండిరి

శతలేఖీని, సమయతేఖిసి ఆపకవిశాకల్పవృక్షశాఖలు.

ఆ కాలమున నూఖు గంటములకు పద్యములు చెప్పి వేయట శతావధాన


మనబడుచుండెను. అష్టావధాని యనగా అష్టభాషావిశేషములతో శతావధానము
చేయవాడని యర్థము అట్టి యష్టావధానిని కంటె శతావధాని తక్కువవాడు, అందు
చేత భశావధానినని చెపిసకొనినవా రరుదు.

ఆల్లిసాని పెద్దన “చతుర్విధ కవితామతల్లిక అష్టావధాన ఘటికాళత్మగంథ


కల్చనావికములు చతుర్విధకవితలందే యంశద్భూతములు. రొమరాజభూషణుడును
“చతుర్విధకవితా నిర్వాహపడనిని చెప్పికొనెను, పెద్దనవలె ఆశ్వాసాంత గద్యమన
ఆ మాటి చెప్పికొనుటతో. సీతడు తృవ్రిపడలేదు.. “ఏకైక దిన్నపబంధ ఘటికా
సదృళ్యత్యగంథళల్పనుడ' నని కృత్యవతారికయందు వివరించుకొనెను, “జగ
(త్చాణనందనుడు" హనుమంతుడు వాయువేగి. అ మహాత్ముని “కారణ్యక టాక్షలబ్ధ
కవితాధార' కనుక దానికిని శ్వైఘ్య మధికము.. '“అభవ్వనందు కరము మేటి"
యశ్న తెళాలి రామకృష్ణుని (పకిజ్ఞోక్తి కిది పోటి ఇంకటి యీ మహాత్ముల యాస
కవితలు ఆకాశమున గలిసిపోయినవి భూమిపై నిలిచినవి కావు

చర్మితకందని పరిధిలో నాచన సోమనాథు డష్టావధాన విఖ్యాశుడు. (క్రీశ.


1850 వరాహపురాణకర్త హరిభట్టు అష్టఘంటావధాని. [కీ ఈ. 1580. శహజీ
రాజ్యమననుండిన _ పేరులేఏ అష్టావధాని యొకడు (క్రీ. క. 1884-1712.
న్యామయకంటి మాదన, రేటూరి రంగరాజు అమైదళ శతాబ్ది పూర్వార్థమున నుండిన
వారు. మాదన “సముబితాష్టావధాన నిష్టాగరిక్టుకు * రంగరాజు “అష్టావధాన కలిత
శతలేఖినీపద్యగద్భశ క్రి పాటెమీటినవాడు.'

తదనంతరకవు ఏలో కనిష్టికాధిష్టితనామధే ముడు విద్వన్మాడభూషి వేశటా


చొర్యులవాడు, పదపడి ఫ్రీ తిరువతి వేంక చేశ్వరులు, తచ్చివ్యవరంపర, (వళ్యర్థి
పరంపర.

అషహ్టైవధానులలో ఆద్యులు వద్ధముగా అష్టభాషావధానులు


తృతీయ (సకరణము 109

మధ్యీయల - అస్టవిచ్చి! తవిషయావధానులు, కత లేఖనీపర్యసంధానధారే


యుబు, ఈ విచ్చితవిషయము తవ్వి యన పీనికొక కట్టువాటు లేదు. సంగీకాత్మ
కలవాడు సంగీతసంబంధి చమత్కిఫయలు,. గణితాత్మకలవాడు గణితసంబంధి
చమ్మత్కియలు, శబ్దచి తాత్మకలవాడు కబ్దచి తసంబంధిచమ త్యియలు, (శ్రీశాత్మ
కలవాడు చ్యూకాదడీరాసంబంధిళమ తి యలు, అష్టసంఖృకు నొడిగించికొని
నిర్వహించుచు, తమని పద్భఘటనము నెక పెకివారు.. ఉవాహధణమం-

ట్‌
సీ వ్యస్తాక్షరీభుర్య వి స్త్రీర్ణభావంయ
|(కమకిసంఖా న. భంబు
నారోహణాపరి రోహణ లేఖనవపెోక్రి
యగ్రపద్మగ్రహడాఖిం క్తి
యనవలోకిత శాడాభిఖేలనరీలి
వరసమస్యాపూ ర్తి వైభవంబు
సముద్యగశీక్షీత చచురంగబల కేశ
కా విలాసము నేఠకకాలముననె
యలర (బకిటింపనేర్త వమ్టైవధాన
కథిక శతలేఖినీ పద్యగద్య శి
బొటి మీటీక్‌ వం్యధకర్ణాట చోళ
రాజనభలందు రేటూరి రంగరాజ! (భానుమకీ పరిణయము)

ఈ (ప్కకియను. నేటిదృస్టితో. అష్షైవధానగర్భిత కతాచధాన మనవచ్చు.


కొందరు చిల్జర విషయములను పెంచి, పద్యములు తగ్గించి, అవి యివీ కలిపి,
పంద చేసి క కావధాన పించి, మంగళార్యాతీకములు పొతువరకు ఈ
(స్మకియను పలవబఅివిరి, శేషాడిరమణ కవ్ఫ రీవిషయ 'మవధాన మంజరి" తొలి
పలుకులందు దడవిరి,
110 అవధాన విద్య

శతరేఖినీ స్థానమున కతి మఠీఖిసీవ ద్యసంధానకార్యము నేర్చజిచికొని యీ వద్ధతికి


శద్ధముగా 'అష్టావధానము' అని నామకరణము చేసిరి.

థీ మాడభూన్ని వేంకటావార్య తిరుపతి చేంక చేశ్వర (పళ్ళతు లీవిధాన


మవలంవించిరి,

తిరుపతి వేంక టేశ్వరులు 'అహ్టైవధానము' నందు కవిత్వ మెంద రడిగిన


నందరిక్తి జెప్పగలమని నుకివియుండుట పరికించితిమేనిపై విషయము [ధ్రువ
పడును.

ఇట్టి యష్టావధానములు. ్రీ మాడభూషినారి. కాలమున గణనీయముగ


వి స్తరిల్లైకు.. థ్రీ తిరుపతి వేంక టేశ్వరుల కాలమున ఎక్కడ జూచినను అష్టావధా
నుల సుర్దులే యయ్యెను ఈ యూప్పన గీర్వాణ శీక్షితాకరులు కొందరు అష్టావధా
నము నన్మూనాతిరి క్రముగొ కవితతో గలిపి అష్టసంఖ్యకే పరిమితము చేసిరి. అదే
స్థిరపడి నేడు నడుచుతున్నది.

అం్యధసాహిత్య సపంచమున అష్టావధాన (ప్మకియ యొక్క పరిణామము


దెలుపు నాలుగు దళ లివి ;

క అష్టభాషావధానము.
ల అష్టభాషావధానకలిత శతతేభినీపద్యసంధానము.
క. అష్టవిషయావధానకలిత కతిపయసద్యసంధానము.
త. ఆష్టవిషయ పద్యావధానము.

అపస్తుతప్రసంగ, పుాణ వ్యాఖ్యాన, ఘంటాగణన, చతురంగ కీడాది


విషయములు, నివేధాక్షర, సమస్యాపూరణ, వర్ణనాదిపద్యములు కలిపి మొత్తము
అష్టసంఖ్యకు ఒదిగించికొని, అష్టావధానకొర్యము (ప్రస్తుతము సిర్వహించుచున్నారు.
అష్టావధానము

. అభిననపండితరాయ శ్రీ మాడభూషి వేంకటాచార్య ధీవరుడు “ఏకకాల


సందర్శితాష్టానధాన (పళారుడు.' తతృద్ధతియే తెనుగు దేశమున వి_స్తరిల్లినది

అచార్యులవామ అర్మీయమైన అష్టావధాన లక్షణ మివమిళ్థమని సూతించి


పెట్టినవారుకారు. లోకాహ్లాదకరముగా. వా రవధానము. జేయుట (పత్యక్షముగ
జూడనోబిన విద్మాష్థలు కొందరు తత్పద్ధకి [గహిఎచి తామును ఆషావధాన
థు ఖు ఫే యు

మొనర్చ మెనస్‌రి, కాఏ, కృతార్థల్లినవారు తక్కువ.

చెళ్ళపిళ్ళ వేంకటళాస్త్రి గారు. కుశ్ళాగబుడ్ది.. *గోచి పెట్టళమున్న కోమల


య.

కవిత చెప్పినవాడు.” ఫిడేలు మీద కొన్ని "సంగీతప్త వరునలు.. చెప్పించుకొన్న


సరసుడు, మంచి మాటకారి. మాధుకర మెత్తి పలుచోట్ల ఆగబాట్టుపడి కావ్య
పాఠములు నేర్చిన దీషాళాలి. కడియెద్ద చర్చ (బహ్మయశాస్త్రులయొద్ద వ్యాకరణ
మభ్యసించుళు, కనికా వ్యాసంగ మొకవంక గావించు పదునేడు పదునెనిమిదేడుల
(పాయప్తు. కళాక్థి, ఈయన పెంటపాడు (గామములో ఆవాడ్యులవారి అవధానలీల
దర్శించి, తత్పద్ధతి (గహించిక. ఆంతేకానె,. వారి యంతేవాసే కొడు ఏకలవ్య
శిష్యడనవచ్చు.

తరళ, మలయమారుత మంజువైఖరి మూడభూవికులుండు శో


భిలగ నష్టవధానకార్యము బెంటపొడున జేయుటల్‌
కలయ జూచిన చెళ్ళపిళ్ళ కులర్షి వేంకటశాస్త్రి వా
గ్తలితు

డయ్యవధాన విద్యకు గష్రై
యి
వట్టము
య్‌
డిట్టయై
ద్‌%ం

(శతావధాన (ప్రబంధము. ప్రథమ ఖండము.)

చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
గారు సతీర్జ్యుడును కవియ నగు దివాకర్ల తిరుపతి
శాస్త్రిగారికి ఆవధానత త్త్య మెజిగించి, జంటకవిని జేసికొని చతుర్చుజులయిరి.
(8ిడపతికవి శీఫిత సర్మగహము. పుట వక)
శల అవధాన విద్య

ఈ జంట. “తిరుపతి యతండు. వేంక టేశ్వరుడ నేను. వెరసీ. తిరుపతి


వేంక టేశ్వరుల మేము అనుచు నానారాజ సందర్శనము చేయుచు, అవధానములు
(పదర్శించుతు ఆంధదేశమును కవితాదివిజాసగాతరంగములళో ముంచియె త్త్‌న
దంట!

పిఠాపురాస్ట్రానపండిశులు. ఫ్రీ దేవులపల్లి సుబ్బరాయశాస్త్రిగారు, తమ్మన్న


శాస్త్రీగారను తదాస్థానమునకు వచ్చి. ట్రీ మాతభూషి వేంకటాచార్యులవారు
అవధానము (ప్రదర్శించి చూపిన తరువాతనే తాము (ప్రదర్శింప నేర్చిరి,
(మహేం్మద విజయ కావ్య వీ8ిక)

దేవులపల్లి సుబ్బరాయాాస్త్రి గాడు, మాడభూవ్ని చెంకటాచార్ములవారు సమ


వయస్కులు, (క్రీశ. 1825 సంవత్సరమున జన్మించినవారు. చెళ్ళపిళ్ళ వెంకట
శాస్త్రిగాప చిన్నవారు. క్రీశ 1870 సంవత్సరమున జన్మించినవారు దేవల
పల్లివారికి. చెళ్ళపిళ్ళవారికి ఉళభయులకు ఆచార్యులవారి అవధాన విధానమే
మేలుబంతి,

ఆచార్యులవారి అనంతరము. థ్రీ రిడపతి. వెంకటేశ్వరులే. అవధాన


స్మామాజ్య పీశాధివత్యము వహించి వ్మిక్రమించిరి.
(రాజయోగి షి, శతావధానసారానుబంధము.)

తిరుపతి. వేంకటేశ్వడు లను సమాస మెంత స్నిగ్ధముగ కుదిరినదో,


వారి చెలిమియు నంత స్నీగ్ధముగ కదిరినది.. ఒక చరణ మాయన, మజౌక
చరణ మీయన చెప్పినను, పడుగు పేకలవలె చరణము. లొదిగ్కి పద్యము
తచ్చదరముగా నెదిగి అందగించెడిడి,

జంటకన్సలుగా దేవృలవల్టి సోదడలును రంగమెక్కియుండిరి, కానీ ఆ జంట


యింకా రాణించలేదు.. వారి (ప్రభారము గూడా పరిమితమే,

తికపతి. వేంకటేశ్వరులు జోడు గిత్తలవలి. నిల్చి అవధాన శకటము


నల్లేకుపై నడకగా సానించట యొక వింతశోభ వెలాశ్చెను,. ఆ వింత చూచుటకు
జన మెగండెకివాడు.. జంటకవ్పలనుపేడు తిరుపతి వేంక పేశ్వరులికే చెల్లిను,
తృతీయ (పకరణము 118
అష్టావధాన లక్షణము

థ్రీ తిడపతి వేంకటేశ్వరులు తమ శతావధాన సారోపోద్దాతమునం


“పై -చొప్పుననే శ్రీమదభినవ పంకితరాయ విద్యన్మాడభూి వేంకటాబార్యులవారు
రచించియన్నారు. ఏత దనుసారముననే మేము (ప్మపథమమన.... అష్టావధాన
మునకు లక్షణము నేర్పజచుకొన్నాము' అని (వాసికి. దీనినిబట్టి ఆచార్యులవారి
అష్టావధాన లక్షణము గూడ నిట్టిడేయెయుండునని గట్టిగా నమ్మవచ్చును,

శ్రీ రుపతి వేంక చేశ్వర స్థ్రప్తలక్షణము £

కొవ్యోక్తిః కవితో క్తి రంచితకళావిద్భి సృహాభాషణం


పొరాజో క్రి రమందలొకికగిరో వృష్టాక్షరో శ్ర స్పవషమ్‌
ధీమద్భి శృతురంగ భేలన మభో సంఖ్మేయ పష్బాలమయో
యస్మిం త్య్యా ద్యుగప త్రదేవ కృతినా మష్టావిధానాభిధమ్‌.
అనీ సంస్కృృతమునను,

పొరాణో క్తి కవిత్వ పుష్పగణన వ్యస్తాకరుల్‌ లౌక్య గం


ఖీరో _క్యంచిత కావ్యపాఠళన కళా విద్భావణంబుల్‌ ముదం
బారంగా జతుఠరంగ ఖేఎనము నీ మష్ట్ట్రపకారంబు టొ
ష్పారున్‌ శంకర! యేక కాలముననే యష్టావధానమ్మునన్‌,
అని తెనుగునను జెప్పిరి.
1. కావ్యపాఠము. శ. కవిత్వము. తీ, శాస్త్రోర్టము. ఉ, పురాణము
ర్‌ లౌకిక్యపసంగము గి వ్యస్తాకరి 7. చతుకంగము 8. పుష్పగణనము = ఇవి
ఆష్ట్మపకారములు, (శతావధాన సారోపోర్టుాతము.)

థ్రీ కాశీ కృష్ణాబార్యులవారు చెట్టపిల్ట వారికంటె రెండేండ్డు చిన్నవారు, తప


పతి వేంకటకవుల అష్టావధానము పలుగునకు వచ్చిన మరుసటి సంవత్సరముననే .
తామును అష్టావధానము నిర్వహించి. నీకు స్యూతించిన యస్థావధాన లక్షమం
ర్స ఆ
[క్త అవధాన విద్య

కథ ఘంటా సుమసంఖ్యా
కభ నాళ్యప్టతి పురాణకథన సమస్యా
కథనను అభయ కవిత్వ
[గథన వ్యస్తాది వార కథనాదికమౌ.' (అవధాన యాత్ర.)
1. కథ = యేదోయెక స్వకపోలకల్చిత వినోదకథ పృచృకు డూకొట్టు
చుండగా తడవ కొకింత చొప్పున చెప్పట, 2. ఘంటాసుమసంఖ్యాకథనము.
అనగా గంటలు గాన్సీ పువ్వులు గాని రెండును గాని లెక్కించి చెప్పుట. 8. అశ్వ
= ఓక గణితము, ఓ. పురాజకథనము. 5. సమస్యాకథనము. 6, ఉభయ
స (గ్రథనము, 7, వస్గన్త అక్షర కథనము, ర. వారకథనము. == పంబాం
గము,
తరువాత పదునాశేండ్ధకు రంగమెక్కిన పీళాపురాస్థానకవులు థ్రీ వెంకట
రామక। ఏష్ణకవులు (వ్రదళ్శించిన అష్టానధానాంగములు-

ఓ కపిత్వము 8. చతురంగము తి. నిషిద్ధాక్షరి ఓ, సమస్య 5. వ్యాకరణ


(ప్రసంగము 8. వ్యస్తాక్షరి ?. నిర్జిష్టాక్షరి 8. గంటలు,

ఆ మీద అయిదారేండ్లకు శ్రీ సందగిరి శేషగిరిరావుగారు లక్ష్యృసహితముగ


“అవధాన దర ణీ మను లక్షణ్యగంథము (ప్రకటించిరి, అందలి లక్షణము

1. కవిత్వము 2. వ్యష్తాక్ష౦ి 8 గణితము. 4. సమస్య 5, పురాణము


8. కావ్యపాఠము 7. చరరంగమ 8. లౌక్యనంభాషణము,
ఈ దర్చణ మానాటి అహ్టైనధాన స్వరూపమునకు దర్పణము.
రా వువహద్దరు ఫ్రీ కందుకూరి ఏీరేళలింగము పంతులుగారి “స్వియచరి త”
[గ్రంథమున అష్టావధాన (ప్రస్తావన కలదు. పంతులుగారు వయసా తిరుపతి వేంకట
కవుల కంటె పెద్దవారు. మాడభూషి వేంక టాచార్యులవారి కంచె చిన్నవారు.
వీరడుగు "పెట్టని వాష్బ్యయశాఖ లేదు కదా! వీరు ఒండురెండు అష్టావధానములు
కొవించి, తలనొప్పి జనించి చాలించికి. వీరి (వాతీ పూర్వకాలపు టషహ్టావధాన పద్ధతి
శెలుగుటకు మిక్కిలి తోడ్పడును.
తృతీయ (ప్రకరణము కక్‌
“అప్పుడు చేసిన యవధానము లివి
1. కవిళ్వము. 2. వ్యస్తామరి 8. నిషేధావ్షరి 4. సమహ్యపూరణమ్ను
5, చతురంగవినోదము 6. శీట్టాట 7, సంభాషణము. 8. పుష్పృపరిగణనము,

కవిత్వము పదిమందికి వారు వారు కోరిన పద్యములలో కోరిన విషయము


గూర్చి యొక్కొక్క యక్షరము వొప్పున విశిచిన యషరములను మగల నడుగ
కుండ జె
జెప్పితిని, అంధ గీర్యాణభాషలలో ముప్ప దిరెండేసి యషరములకు మించని
పద్శ్మభాగమును లోకమును విడికాగితముల మీద; (వాయించి, యకరమపైం వరుస
యంకెలు వేయించి, క్థిరించిన ముక్కలను కలిపవేసి, కవిత్వము చెప్పనవ్యుడు
నడుమనడుము. నేదోయెక ముక్క నిచ్చుచు రాగా, కడపట నన్నిటిని డేర్చి,
మనసులో వరుసగా గూర్చికొని వారిచ్చిన వాక్యములను దివి, రెండు. భాషల ఏలో
వ్యస్తావరిని జెప్పితిని. చరణ మొకటికి రెంచేసీ తావులలో వారు నిషేధించిన
యకషరములను పడుచుచు వచ్చి, యొక్కొక గ్ర యవరము చొప్పున జెప్పి పద్య.
మును బూరింబితిని, వారు సమసగానిచ్చిన పద్యపాదమునకు అనుగుణముగా నర్థము
వచ్చునట్టాలోళించి, యస్టావధానమధ్యమున నొక్టైక్క చరణము చొప్పున పద్యము
చేసి, సమస్మాపూరణము గావించితిని. ఈ నడుమనే యింకొళ మ్యిళునితో చతు
రంగమాడుచుంటిని. నడుమనడుమ బంటునో మంతినో గుజ్జమనో యేనుగునో
రాజునో శశటమునో తోయుచు నేదో యెత్తువేయచుండుట తప్ప, చతురంగ
(క్రీడయందు నాకేదియ కష్టమగపడలేదు. చీట్టాటయ నిట్టిదే కాని, వచ్చిన పట్టలోని
సంఖ్య లెక్కపెట్టుటలో నించుక కష్టమున్నది. నేనొక్కయాటలోను లెక్క తప్పు
బెట్టలేదు. కొని నా యెదుటి పతకము వాడు వినోదము చూచు సందడిలో లెక్క
మజచిపోవుచు వచ్చిరి. మధ్య మధ్య జరిగినసంభాషషణములో నెదుటివారడిగిన
(పళ్నలకు నేను సదుత్తరము లిచ్చుచు వచ్చితిని, ఈ సనులన్నియ జ్రేయచుండిన
కాలములోనే నా వెనుక నొకరు కూరుభుండి నా వీపుమీద నప్పుడప్పు తొకపువ్వు
వేయుళు రాగా, ఆ పుష్పముల సంఖ్యయ సరిగానే చెప్పితిని. ఈ పనియంతయు
మగియుటకు 30డు గంటల కొలము పట్టినది!
(శ్రీ పంతులు గారి స్వీయతర్మితము నుండి యద్ధృతము.)
1186 అవధాన ఏద్య
ఇందాక స్థాలీపులాక న్యాయమున, అష్టావధాన స్వరూప మెళుగుటకు,
[కీ శ, 180 నుండి 1820 వరకు, అర్థళ తాల్టి కాలమునకు జెల్లిన అష్టావధోనముల
లక్షణము పరిశీలింపబడినరి.

ఫ్రీ మాడభూవి వేంఠటాబార్యులవారు [క్రీ శు 185655 సంవత్సరములో


(షృపథమాష్టావధానమ చేసియందురు.

థ్రీ కందుకూరి పీరేళలింగము పంళులు గారు శ్రీ ఫు 1874 సంవత్స


రములో ఆహ్టైవధానము వేసిరి

థ్రీ దేవులపల్లి సుబ్బరాయశాన్త్రి, తమ్మన్న శాస్త్రి సోదరులు 1670 సం.లో


ఆహ్టైనధానము చేసిరి,

థ్రీ దివాకర్ల తిరపతికాస్త్రి,. చెళ్టపిళ్ళ వేంకటకాస్త్రీగారు 1891 సం.లో


ఆహ్టైవధానము చేసిరి.

థ్రీ కాశీ కృష్ణాదార్యులవారు [892 సం లో అష్టావధానము చేసిరి.

థ్రీ ఓలేటి వెంకటరామకాన్త్రి, ద్వివేది రామకృష్ణశాస్త్రి (వేంకటరామకృష్ణ..


కవులు)గారు 1803 సం లో అష్టావధానము చేసిరి.

శ్రీ నందగికి శేవగిరిరావుగారు 19818 సం లో అష్టావధానము చేసిరి.

అష్టాంగములలో (ప్రధానాంగము కవిత్వము తక్కిన సప్తాంగములలో


చతురంగము, పుష్ప, ఘంటాగణనము దావొప్పు అందరును స్వీకరించిరి. మిగిలిన
ఐదింటిలో. ఐకమత్యము లేదు. ఎవరికి నచ్చిన విషయము వారు గహించిరి.
అంతేకాదు - సభనుఇట్టి, సందర్భమునుఖట్టి విషయములు మార్చుచు వచ్చిరి. వీని
కొక నియతి లేదు,

ఛందోరచనాసంపంధివిషయమునకు కవిత్యషని పేరు. అష్టావధాని కవిత్వ


రచన పట్టి (మొగ్గెడు నదశుచూచి,తత్సమాధి భంగించుటకు ఏడుగురు యత్నించు.
చుందురు వీప్‌ వరసగా 1. కొవ్యపాత 2, శాస్ట్రార్థ క, పురాణ 4. లౌకిక
తృతీయ (ప్రకరణము 117

ప్రసంగ క వ్యస్తాకరి. కి, చతురంగ. 7. ఘంటాపువ్పపరిగణన్‌ వ్యాపార


సంబంధి పృచృకులు. వీరికి అవధాని పద్యములు కట్టి చెప్పుట యుండదు.

కవిత్వ శీర్షిక [కింద ఎన్ని పద్యములు చెప్పవలెను!

అన్నియు సాఫీ పద్యములేనా! నియమబద్ధములు గూడ నుండునా! ఉండి


నలో వాని లక్షణ మెట్టిది?

కః (పళ్నములకు వారి యవధాన (గంథములే సమాధానము లీయగలవు.

థ్రీ తిరుపతి వేంక టేశ్వరులు. కవిత్వ శీర్షిక (కింద ఎనిమిది పద్మములు


చెప్పిరి. (వానమామల అష్టావధానము, (పథమ మ్ముదణము, 1808 మజియు
నరసారావు పేట అష్టావధానము. (ప్రథమ మ్యుదణ 180110)

వీనిలో అన్నియు సాఫీ పద్యములు కావు. నిషేధాక్షరులు, సమస్యలు,


ఇతరములు కలవు. కాని, ఆంత కఠిన నియమబద్ధములు కాన్పు

ఈ పద్యకదంబమంతయు కవిత్వము క్రీంద లెక్క

తక్కిన సప్రాంగముల పరిస్థితి పరిగణింపదగినదిగా నుండెడిది కాదు,

81-8-1808 సంవత్సరమున శ్రీ నంత పెగడ భుజంగరావు ఐహద్ధరు


"వారు థ్రీ కొక్కొ ఢ వెంకఓరత్నము పంతులుగారి యాధ్యక్ష్యమున జేసీన అష్టావ
“ధానము క్రీశ 19000 సంవత్సరమున (సకటింపబడెను, ఆ [గంథమ.నంరు
“శవిత్వము' (పధానాగమగను, మిగిలినవి యుహింగములుగను బేర్కొనబడుట
గమనింపదగిన విషయము. కవిత్వము అష్టపద్యపరిమితము,

థ్రీ కొక్కొండ వారి (ప్రళంసాపదవ్యాఖ్య “ఎనిమిదిపద్యముల నేకకాలమున


రచించునట్టి' యనియే యున్నది.

" వాస్త్రవస్థీతి యిట్టుడగా పపంచ తెలుగు మహానభ' (పకటించిన ఆవ


కవిశలు-అహ్టైనధానములు-చాటువులు'.. ఆను గ్రంథమున “తి వపతి మేల్లక్తటకవ్నల్ల
118 అనధాన విద్య

అహ్టైవధానమునకు పృచ్ళకులు తొమ్మిది మంది" అని (వాయబకినడి. అంతేకాదు.


'తొమ్మిడిమండికి వర్ణనలు, నిషేధాక్షరులు, దత్రపదులు నిర్వహింపవలెను.
ఈ విధముగా నివి యిరువది యేడు పద్యాలగును' అనియు (వ్రాయబడినది. ఇది
'ఘోర్ట్యసమాదము.. (పుటి 4?)

తిరుపతి వేంకట కవుల శతానధానసార [గంథాన బంధమన కుస్పచ్చి


లక్ష్మ్యయ్యగారి (పకటన కలదు. ఆ (ప్రకటనలో (కింది పంక్షులున్నవి:

“తొమ్మిదిమందికి వారువాడు కోరుకొనిన వర్ణనలు, వారవారు కోరుకొనిన


శ్చోకపద్యములలో వారు ఏర్పరిచిన నియమముతోడను. తేనుగునసంస్కృృతంబున
వార్‌ నిషేధించిన యషరమలు రాకుండ, నవలీలగ నొక్కౌక్కయక్షరమే చెతెస్ప
(మనిన వారికి నొక్కాక్క యక్షరము వంతునను, మూడేసి యక్షరములు. గోరిన
వారికి నవ్రేయకు, మొదటి చరణము చెప్పుచుండ నంతట నిలిపి, రెండవ మూడవ
చరణమలిలో నొకక్కపదము. నడిగిన నట్దే చెప్పుచును, నందులో నడిగిన
వారిచ్చిన యృేదియో మూడత్షరముల పదమును గూడ గల్చి చెప్పుడనిన నట్రేయను
నొనర్చుచు కవిత్వము చెప్పబడినది."
(ఆనుబంధము, ళతావధానసారము, పుట 128)

వద్యమడీగినవారికి పద్యము, శ్లోకమడిగినవారికి శ్లోకము, ఏ నియమ


ముతో జెప్పగోరినవారికి. అ నియమముతో. జెప్పట జరిగినది. పద్యముగాని,
ఇశ్ఞోకముగాని, మజౌకటి గానిలక పృళ్ళకునకు వారు చెప్పినది ఒకటి మ్మాళమే,
శొమ్మీడిమందికి తొమ్మిది తెప్పిరి. అష్టావధానమన ఎనిమిదిమందికి ఎనిమిది
-వత్యముళు చెప్పిన జాలును.. శొమ్మిధవది కొసరు, తిరువతి వేంక టేళ్యరులు
సర్వత తొమ్మిది పద్యములు చెప్పిన వారు కారు. ఆ విషయము వారే . అదే
గ్రంథమన విశదపణచిరి. అష్టావధాన లక్షణము వక్కాణీంచి, “మే మేర్చాటు
చేసికొన్న దింతమ్మాతమే ఖైమనను నిందలకు నెన్నియోరెట్టు కష్టము నంగీకరింలి
చేసిన యవధానములు మ్యాత నునేకములు గలవు, "ఈ విషయమేన' న్డ్‌
మెంకటివలణు ముఖ్యముగా. నచ్చటివార్ని శవాతలమాళమన మీకు సత్యము
శీయగ్గలవు ఆన వ్రాసిరి" (ఉపోర్ధాతము, శళొవధానసారము,).. సరల
తృతీయ (ప్రకరణము శ19

ఈ తొమ్మిది పద్యాల (ప్రకటన నెల్లూరివారి [వాత. లక్షణము నత్మిక


మించి “ఎన్నోరెట్లు కష్టము నంగికరించి చేసిన యవధానము'. గుటించి (వాసిన
(వాత, అఆ (వాళలో నిరవదేడు పద్యములు చెప్పినట్టు పేర్యానబడలేదు.

థ్రీ కొక్కాండ వేంకటరత్నము. పంతులుగారు - అష్టావధానము


కరర
= 64 చతుష్షష్ట్రవధానమగునని చమత్కంరించిరి.. ఎట్టన, గణయతి
(పాసములు మూడు, తర్కవ్యాకరణాలంకారములు మూడు, సముచిత రచన,
సద్విషయము రెండు = వెరసి యెరిమిది.. ఒక్క పద్యములో ఎనిమి దవధా
నములు. ఎనిమిది పద్యములలో అరువదినాలు గవధానములు = అని, దీనినిబట్టి
అలనాటి యష్టావధాని అరువదిశాటుగు పద్యములు చెప్పెనసి తలవ వచ్చునా1
(కొళ్కౌాండవారి బంగారు పద్మములు, పంచరత్నములు*
వ్యాఖ్యానము * భూవణము. పుట £6ి )

సంగీత సాహిత్య విద్యామల్టుడు మదజ్డాడాదిథట్ట నారాయణదాసుగారి


అష్టావధానము అత్యద్భుత విధానము.
1. రెండు పాదముల రెండు తాళములు, రెండు చేతులు రెండు తాళములు
వేసి, పల్పవి పొడుచు కోరిన జాగాకు కోరిన ముక్రాయిలు వేయుట,
ల (ప్రాబ్లెము మెంటల్లా సాలు చేయట.
త నల్వురకు తెశుగున, నల్వురకు సంస్కృతమున కోరిన పద్యములలో
కవిత్వము చెప్పుట,
జ వ్యస్తాక్షరి.
ర్‌, న్యస్తాషరి.

క. ఇంగ్లీకున నుపన్యాస మిచ్చుట,


' పూలు, గంటలు లెక్కిందుట.
8, ఛందస్సృంభావణ మొనరించుట,

థ్రీ దాసుగాడ్ధు వనీమిదిమందికీ కవిత్వము చెప్పిరి,

పీరి యష్టావధానమున సంగీతము విశేషము.


లగ అవధాన విధ

అలనాటి 'బుథవిధేయిని. పత్రిక “ఉదడియెక చిన్నవనుల గుంపు ఆని


చులకనజేసి పకటించెనటు దానిపై గినిసి,. దాసుగారు “కలుషవోరిణి ప్మళికా
ముఖమున, తమ అష్టావధానము అసాధ్యాష్టావధానమనియ, సంగీత సాహిత్యము
లలో ఇట్టవధానము చేయ సమర్థత వేతొళనికుండుటి దుర్శటమనియు సకటించి
రట, (ఫ్రీ మవజ్ఞాడాదిభట్ల నయణదాస విజయము)

తిరువతి వేకటకవులు. కొన్నాళ్ళకు కవిత్వ" శీర్షికనే య్చెక్రివేసిరి.


కవిత్వపు గడుపున నొదుగుచుండివ నిషేధాక్షరి సమస్య దత్తపది మున్నగు
(చాన్సికి స్వతర్మత పకివ్తి కల్పించి పెట్టిరి. నిషేధాక్షర్యాదులు స్వనామధేయము
లతో అష్టావధానాంగత్యసిద్ధి పొండి కూర్చుండెను. పండితులు వానిని ఆంగము
'లుగొ గుర్తించిరి. ఆమినను 'బెల్టము వంగిన పొయ్యి" కనుక ఒక సమస్య
ఆడిగినతోట రెండు సమళ్యలుకూడ వచించుచు వచ్చిరి.

వానమామర ఆష్టావధానమున తిరుపతి వేంకటకవులు పాటించిన అష్టాంగ


నియమమిట్టున్నదిం 1. నిషేధాక్షరి. 2, వ్యస్తాక్షర, 8. అకాశప్పరాణము
4, పుష్పగణణసనము €* వై యాకరణితో శాస్త్రపసంగము ర కొవ్యపాఠము
గ్గ [త్రిపాద సమస్యః రి వీశపాదసమవ్యలు రెండు,

అూళపు రాణము. కవిత్వ స్థాన మా కమించుకొన్నదేమో అనుకొనుట


*పొనగము. వీలయన, పద్మములు చరణ్నకమమున నుడువుటయ, సభాంతమన
వానిసన్నింటిని (గోకీకరింి యప్పజెష్పుటయు అకాశప్పంాణమున నుండదు,

నకసాావుపేఏ (911 సంగ, లక్ష్మీనరసాపురమ (918 సం)


మున్నగు తావులలో జేసిన అహ్టావధానములలో అకాశపురాణమే లేదు.

ఉన్నచోట నె్లి హనువృవ్వాలము వలె అక పురాణము పేంచలేదు.


మూడు కంద పద్యాలు, రెండు చంపకమాలలు, ఒక గీతములెప్పి వానమామలతో
చెయ్యికడిగికొలరి. ఏమైనను ఆకాళవుంాజము కవిత్వ [క్షకాతొల్య మెనయజాందు.

ఇట్టీ సతళింప్ప వేంటూమకృష్ణ కవుల అహ్టారధానమరందును. గోత


రించయను. వీక 17.8-1900 సంవత్సరపు అస్టాదధానమశ. ఒకా కార్టూరి
తృతీయ పకరణము 191

విక్రీడిత వృత్రము, మూడు తేగీతులలో వేసగికాలము వర్ణించి, కవిత్వాంగము


పూర్తిచేసిరి. అన్నీ సావీ సద్యములే.

ఈ విషయము “అభినవ సరస్వతి" విక యెత్రిపొడిచినది,


(|

*పీళాపురపువారి యవధానములో కవిత్వమునతై మూడు గీతాలు మత


మున్నవి కొప్పరపువారి యనరధానమున దొమ్మిడి పద్యములున్నవి, మొదటీవారి
గీతములు మూడును నోకటే విషయమును జెప్పుచున్నవి. రెండవ వారివి భిన్న
భిన్న విషయములు చెప్పుచున్నవి... దానికిని. దీనికిని గల తారతమ్యము నీవే
తెలిసికొనగలవు-' (అభినవ సరస్వతి. ఫ్మిబవరి సంచిక 1911 సం)

మజీయు వీగు నిషిద్ధాక్షరి కొకపీళము, సమస్య కొక పీఠము కల్పించిరి:


కళ్‌-0-1009 సంవత్సరపు అషహ్టావధానమున రెండే రెండు కందములతో
కవిత్యమునకు స్వ స్లివెప్పి, నిషిద్ధావరి, నిష్టాక్ష౦, సమస్య మూడింటికి మూడు
పీటలు పెట్టిరి.

మటీకొంత కాలమునకు కవిత్వ స్థానమున నిర్నిఐంధముగా నొకవర్ణ


ఇాళ్మక పద్యము మ్మాతము చెప్పి, నిిద్ధాక్షరి, నిర్జిహ్టాక్షరి, సమస్య మొత్తము
నాలుగింటిని అంగీకరించిరి.

ఫ్రీ వేలూరి శివరామశాస్త్రి గారు “శరద్ద్వ్యావణతిన్‌ నే్మ హెచ్చగ మాయే


లిని యీ వధాన కవితాస్మామాజ్య భారంబు మోయగ బూనంగదవయ్య! తండి!
శివరామయ్యా! చిరంజీవివై " అని తిరుపతి వేంక టేళ్వురు లాశీర్వదించి నిలపగా
నిలిచిన మహామనీషి. అట్టి చేలూరివారి పలుకు లిఏ :

“ఫ్రీ మాడభూవివారూ దేవులపల్లివారూ చేసిన అవధానాలు మొదటిపాదం


చెప్పకోటోయి, తిరిగి వచ్చి, రెండుమూడుషాదాఏ పూరించడమే అని అన్నుకౌం
టాను. ఏ అంటే, మాడభూకివారి పద్ధతినే మే మవలంబించామని మా గురువుగారు
చెప్పారు. వారి. వద్ధతీనే నేనూ ఆవలంభించాను, నా మాదిరిగానే భ్రీ:పిక్సఫాటి
చిదందర కాస్త్రిగారు చేసేవారు వీరి కభ్యాసం నా వర్దనే”
(ఆంధ వారష్మతిక, స్వర్ణోత్సవ నంచిక,)
లిల్లి అవధాన విద్య

మన మిపుడు శ్రీ వేలూరి శివరామళాన్త్రిగారి అవధాన్మకమము,_ ఫ్రీ పిక


పొటి చీదంబరశా స్త్రి గారి యవధాన్మకనము పరిశీలింపవచ్చు.

శివరామళాస్త్రిగాడ బోడపాడులో. చేసిన భుష్టావధానమున, రెండు


సంస్కృత ల్లోకములు, ఒక తె. గుపద్యము, ఒక సమస్య ఒక సర్కసృతపసిద్ధ
+శ్లోకమునకు పద్యానువాదము, గంటలు, పువ్వులు లెక్కించుటి చేసిరి. ఇవి యేడు.
ఎనిమిదవది లౌక్యసంధాషణము అయియుండవచ్చు. చిరివాడలో మూడు లేక
ములు, అయిదువద్యములు, గంటలు, పువ్వులు-పది, లౌక్య సంభానణముతో
మొత్తము పదునొకండగును, బెజవాడలో ఒకటి అచ్చతెనుగు పద్యము, ఒకటి
లేము ఆటు పద్మములు, గంటలు, వ్యస్తాక్షరి యు మొత్తము పది చేసిరి, లౌక్య
సంభావణమును జేర్చికొన్నచో ఇదియ పదునొకండగును. అలక్ష్మీనరసాప్పరమన
మూడు ల్లోకములు, ఒక్‌ నిషేధాశ్ష్వరి, ఒక సమస్య నాణుగు పద్యములు, వున్న
గణనము, వృస్తాక్షరి మొత్తము పదునొకండు చేసిరి, లౌక్ష్యసంభావణము ఉండి
యుండీన పర్మడెండశును (ఇవధాన భారతి)

థ్రీ చిదంబరళాస్త్రీ
గారు తమ యష్టావరానలక్షణము స్పష్టముగా జెప్పీరి :

“ధళ్లన్య స్తనిషిద్ధవర్డ మపరం పద్యం వివర్గాక్షరం


ఛంరోభాషణ వృష్టకల్పన సమాసార్థిక సంధ్యాగహః
ఏతే ధారణయా సవోస్టవిధయో యకియంకే (కమా
తృత్తాదృక్ష మిదం చిదంబరళవే రష్టానధానం మతమ్‌ ”
(అవధానాదర్శః)

1 దత్తశర్ణము 2. వ్యస్తవర్ణమ క. నిషద్ధవర్దము. కీ, వినగ్గాక్షరము


5, ఛందోళోవణకు 6 పృస్థకల్పన ?. సమాసార్థము. అనగా సమస్య, 8, ఏక
సంధ్యాగహణకు = ఇవి చిదంబరీయాష్టా వధానాంగములు,

కవిత్వ పతిరూపమే యిదలి పృష్టకల్పన ఆర ఓకే బక పద్మము, వీరి


'యష్టావధానమంతో ఛందో వ్యాపారవిశిష్టము, వకసంధ్యాగహణమునకు బదులేదియైన
నొళల్టోకమో వద్యమో చేర్చినచో మొత్తము పద్యము లె౦మిక యగును. తిరపతి
వేంకటకవులు తొలుళ, మాడభూివారివలే, కవిత్వమను శీర్షిక క్రింద పద్యాష్టకము
తృతీయ [ప్రకరణము 128
జెప్పుచుండెడివారు గదా! యీ చిదంజరీయాష్టావధానమంతయ వారి కవిత్ష్వైకాంగ
శుల్యము,

ఒక్క కవిత్వమనే అష్టధా విభజించి, అహ్టాంగములుగా దీర్చుట “అష్టావ


ధాన విద్య'ను పలచబజచుట గాదా? యనవచ్చు. కాదు,

నిషేధాశర, దత్తాకర, సమస్యాపూరణాదికముల కవిత్వపు గొడుగు


[కిందికి దూరినపుడు వాని యనికి నామమ్మాతమే యయి, అవి మొగము చూపీ
చూపకుండును. అవధాని శుద్ధముగా ఎనిమిది గీతులో కందమ లో చెప్పీ తప్పుకొన
వచ్చు. మిగిలిన సప్తాంగబలిము ఉబుసుపోకతే కాని, లెక్కకు రాదు,

నిషేధాక్షర్యాదులు (పత్యేకస్థితి పొంది, అంగభూతమ లైనపుడు. వాని


యునికి వేటు. పృచ్చకు లూరక వదలరు. అవధాన్‌ కడుంగడు [శమపడి
పూరింపవలసి వచ్చును. చ్మితచ్చితవిచ్చి త్రి విశేషములతోడి పద్యరత్నము అప్పుడే
చెలువడును. కనుక ఈ (పకియనే అష్టావధానము పలుచబడదు.. పై పెళ్ళు పద్య
శిల్పము జిగియు బిగియ సంతరించుకొనును.

ఈ పద్ధతియే చతుర్యస వ్యా ప్తినొంది ఆంధ్రదేశమన అష్టావధాన విద్యను


వనుగంబారి యెక్కించి మించినది.

థ్రీ పుదూరు సీకారామళాస్త్రిగార 1849 సంవత్సరమున రచించీ (పక


టించిన “పెద్దబాల శిక్ష లో నొక ఆహ్టావధాన లక్షణ మున్నది.

1. చతురంగము ఖై. కవిత్వము కి. లేఖనము క పఠనము 5, గణిశము


6. సంగీతము 7. యుక్తి శెప్పుట ర. న్యస్తాక్షరి.

దీని మూల మీళ్లేకము కావచ్చు. “యుక్తి ర్యూస్తాషరీ పొళ కవిఠాగీత


లేఖనమ్‌, గణితం చతురంగం చాప్యవథానాన్యమూని హ్‌.

ఇందు వఠళనలేఖనములు సంగీతము నుండుటకే నిడి బాల ప్రాయ


తోచుచున్నది. ల
124 అవధాన విద్య
థ్రీ శ్రీపాద కృష్ణమూగ్రిళాస్త్రిగాడ సహవపళనము,_ లిఖికాత్షరి యను
రెండు (కొత్తవిషయములు అంగీకరించి, అష్టావధానము నలంకరించిరి. బపంశ్య
ఇవి పెద్ద బాలశిక్షలోని పఠన లేఖనమునకు అన్యాదేళము కాబోలు,

షక అష్టావధానము నకు అంగభూతములై రూఢిగన్న విషయము అన్నియు


నొకచో సమీకరించి చూతము.

1. కవిత్వము. అనగా వర్ణనము లి సంగీతము 8, వ్యస్తాక్షరి ఓ పురా


ఇము 5. చతురంగము రి. శాస్త్రార్థము 7. ఘంటాగణనము, పుష్పగణనము
8, కావ్యపాకము 9, తౌకక్యవనంగము 10.చ్చితకథ 11. అక్వష్ణత్యాదిగణితము
12 వారకథనము 18. నిషేధాక్ష0 14. నిర్జమ్బాష్షరి 15. వివర్గాకరి 18, ఛందో
“భాషణము 1, ఏకసంధ్యాగహణము 18, జ్లోకాంధ్రీకరణము 19. సహపళనము
20, లిలికాక్షరి 81. సమస్మాపూరణము లి£. అకాశప్పరాణము. లికి, అన్మభాషో
పన్యాసము ల్ల చీట్టాటి.

ఈ వైవిధ్య మే అందడ “పెద్దబాలశిక్ష'లో జెప్పబడిన లక్షణమనే


యనుసరించి యే యష్టావధానము చేయలేదు1. దీనికి కవల రులిఖేదము. కార
ఇమా? సభ్యుల రుచిభేదము కారణమా?

ఒకడు సంగీశవేత్త, కంఠమాధుర్యము కలదు, కమనీయరాగకల్పనలతో


చచ్చుపద్యమైనను సాగదీసి పాక్షి సభ్యజరావర్జనము చేసికొననలడు అట్టి వ్యక్తి
తన యోగ్యత వదగ్శించుట కనుకూలభూమియగు. సంగీతము నేర్చజచికొనును,

ఓకడు సిద్ధాంతి. పంచాంగమంతయు వాని చంకలోనుండును. అట్టి వ్యక్తి


తన యోగ్యత (సదర్శించుట్‌ కనుకూలభూమియను గణితము నేర్పఅచికౌనుకు.

ఎ. ఉకడు ఘంటాళళకవి. పలుకరించినరో నిిదలోగూడ పద్య మె క్తికొనును.


అట్టే వ్యక్తి తన యోగ్యత ప్రదర్శించు కనుహలహమియన అపకవిత నే్చో
ఆరికొనను,
“సగ్రనకవికో రళయిక యొక్క మనస్సు నీరసగణితాడి విషయమలందు
మంచినీటికి చేపవలె నెదురెక్కి పోదు. మటియు మాటాక్షినచో వై ముఖ్య మేమూప్తును.
తృతీయ (ప్రకరణము 125

అట్టి వ్యక్తి గణితము జోలికి జోడు, రచవాసంజంధివిషయమో, పినోదవిషయమో


యెన్నికొనును. వినోదవిద్యయు అందంకి నొవెగవచ్చెడివిద్యకీ కాదు... పకృతితః
హు
నుడికారముతోడి సరసోక్తులు (ప్రయోగించు మాటకారులు కొందరుందురు అట్టి
వ్యక్తులు లౌకికసంభాసణముకే సభ్యుల నాకట్టుకొందురు. కనుక అష్టావధానము
యొక్క ఆస్టవిషయములందు ఐకరూవ్యము కనబడదు
వైయ క్రిళమైన శ క్రియ క్రలనుబద్ధి త త్రద్యషయము రెన్నికొని పదర్శిం
చుట జరుగును. మటియు నూత్నవిషయనులు కని పెట్టి ఆంగములుగా నమరించి
సభ నలరించు _పతిభావంతులును ఉందురు.

అమావధాన
ఖ్‌
తివ్యశమ స్వరూపము

ఫ్రీ తిదపతి వేంక పేశ్వరులు గద్వాలలో తమ అష్టావధాన పరాళోటిస్టితి


నిరువడి చరణముల చంపకమాలికయందు వివరించిరి.

“ోనండ్‌ళు లెల్లరు నక్కజమ్ముగా


నరయగ మేమొనర్పగల మష్టవధానము, దానిరీకి నే
ర్పజచి వచింతు, మెట్టనిన బండితసమ్మతీగా గపిత్వు మెం
ద అడీగిరేనసి యందఈికి దప్పులు చొప్పడకుండ నార్యధమం
దు రహిని దేవభాషను సుదుష్కరకల్పన లొప్ప జెప్పి యెం
దఅయిన గాని కష్టపు విధమ్మన నెన్నిటినై నగాని య
క్కరము లొసంగిలేని యవి గైకొని తప్పక చెప్పి యంత బో
క రయము మీజ లౌకిక (ప్రకారముగా వచియించువారి కు
త్తరము లొనంగి మీదను ముడంబలరన్‌ జదరంగమాడి కొం
దజీకి గురుత్వమూని పఠనమ్ముల పెప్పి, పురాణగాథలన్‌
దుర మొనరన్‌ బఠిపగ నెదుర్కొంని యర్థము బెప్పీ పుష్పముల్‌
గరమును వీపుపై విడువగా సరిగా గణియించి ఘంటికల్‌
నెలయగ గొట్టి వానిని గణించి సిషేధ మొనర్బునట్టి య
కరములు మాస్సి పద్యములి కల్పస చేసి మనోహరమ్మగా
విరచన సేయనేర్తుము...........”. (వానారాజ సందర్శనము)
]విగీ అవధాన విద్య

ఈ మాలిక యష్టావధాన పండితులనే పల్లిటీలు కొట్టించుచున్నది.

1. కవిత్వము నుభయ భాషలందు ఎందరడిగినను సరే, అందరకు


జెప్పుదురా? అడిగెడివారి సంఖ్యకు హాద్దులేదా? శతమును మించునా?

క వ్యస్తాకరి, ఇక్కడ ఎందరై న నుండవచ్చునా! ఎన్నిమైన యక్షరము


లియ్యవచ్చునా?
తి లొకిక (ప్రసంగము గూడ ఎండరై నను జేయవచ్చునా?

ఈ, నిషేధాకరి “పద్యములు కల్చన శేసి' యని బహువచనము. చెప్ప


ఐడీని, కనుక వీనికిని మిఠి యగుపడదు.

శతావధానికి ఆహ్టైవధానము అప్పడము మడతబెట్టి అష్టావధాన శతమనై న


నెగ్గింపగలమని చెప్పుటయే తిరుపతి వేంక ధేళ్వరుల తాత్పర్యము. ళ్లోత బంధమున
జెప్పిన అష్టావధాన లక్షణమును వారు తోసిపుచ్చుటలేచు, ఎంత ఇరువు నెత్తి
శెత్తికొని యెన్ని వింతలు (పదర్శించినను అది అస్టావధానమే,

ఈ జంటకి వులు వెంకటగిరిలో విడివిడిగా అస్టానధానములు వేసిరి,

థ్రీ చెక్టపిళ్ట వెంకటకాస్త్రి గారుం


థ్రీ గోపాల నృపాలకస్య నికచే దివ్యే సభామండపే
కర్తుం కాళ! యతే భవదృలవళా దష్టావధానం మహత్‌.
అని యష్మకమించి దొడ్డ యష్టావధానమే చేసిరి,
దానికి బట్టేన కాల్వపమాణము పడి గంటలు.

ఉదయమున నెనిమిది గంటలకు మొదలు పెట్టి, సాయంకాలమున నాలుగు


గంటలకు ముగించిరి.. భోజన [పస్కక్తి లేము. నాందీ భరత వాక్యములితో సహ
మొత్తము ఇరువడిమూడు పద్యములు చెప్పిరి,

నెలరోజుల తరువాత థ్రీ దివాకర్ణ తిరుపతిశాస్త్రిగారు మజిము. దొడ్డ


యష్టావధానము చేసిరి,
తృతీయ (ప్రకరణము 1ల్లి?

దీనికి బట్టిన కాల్గవమాణము తొమ్మిది గంటలు.

ఆపరాష్టామున నొమగు గంటలకు మొదలు పెట్టీ రాతి ఓంటిగంటకు ముగిం


చిరి. ఇందు నెప్పబడిన పద్యములు నలుబదిమూడు.

అది అష్టావధానమే. ఇది అష్టావవానమే ;

తీరుపతిశాస్త్రిగారి అష్టావధానము ద్విగుణితము గాడు, (గ్రసుజితము కాదు,


చశుర్గుణిత మైనది పైగా అబోధవేక, పృచ్భకులు పళ్నమీద (ప్న వేయుచు
చిక్కువజచుచున్నారు. సంశప్తకులతోడి యుద్ధమువలె నున్నది. కాస్త్రిగార
నిండుకుండ. నిబ్బరముగా బోరాడుచున్నారు. వ్రీ్రి యష్పటి స్థిం సభాస్థిశుడై న
యొక రాజబంధువునకు జాలి గొలిపినవి, అతడు లేచి యిట్లనెను ?

“బాబూ! థ్రీ మాడభూషి వేకటాచాథ్యల వారు ట్రీ పిఠాపురపు సంస్థానంలో


చేసిన ఆస్టావధానాన్ని నేను వత్యకంగా చూచివున్నాను ఆ అవథానానికీ దీనికీ
చాలా తేడా వుంది. దానిలో పద్యాలు ఎన్మిదే.. దీనిలో పద్యాలు యాద కంటె
కూడ ఎక్కువే. ఇదే మాదిరిగా వ్యస్తాక్షరి వగైరాలు తిగుణంగానూ, చతుర్గుణం
గానూ దీనిలో వున్నాయి. సుమారు నెలరోజులనాడు థ్రీ భానగారి. (శ్రీ చెలికాని
గోపాలవాయనంగారి). సభలో వెంకటకాస్తుల్లు చేసిన అవధానంలో (ప్రతీ విష
యమూ త్రిసణ మయింది. కాని, యిందులో ఆంతకంటె కూడా అత్మ కమించింది.
కాబట్టి అష్టావధానం కలా పెంచడం న్యాయం వాదు.* (కథలు-గొభలు, లెళ్ళపిళ్ల)

ఎంద రడిగినను చెప్పగల మన్నా రు. ఉక్సాహనంళులు, (వస్టమనసులు


ముందుకు వచ్చుచున్నారు. ఎందుకు కాదనవలెను! వేంఠటకాస్త్రగారికి మాటల
చమత్కృతి యెక్కువ. తిరుపతిశా స్ట్రిగారికి అది తక్కువ. ఏనుగు వలె ఎంత
బరువు వేసినను మోసికొనిపోవుపే. వారి పని, ఈ పద్ధతి కొనసాగనిచ్చిన
తెల్లవాజుసని రాజబంధువుల భయము.

ఈ సభలు సామాన్మా ష్టావధానమునకు లక్యములు కాపు= తిరుపతి చేంక


చ్రేళ్యర (శివ్మికమస్వహపమునకు నిదర్శనములు.
120 అవధాన విద్య
ఫ్రీ వేలూరి. శివరామకాస్త్రిగారు,. చేయలేదు. గాని, 'శతావధానములో
అష్టావధానము గర్భతము చేసి, మధ్య ఘంటాతిశతిగా ఆపకవిత చెప్పి, గర్భా
వధానము జేయదు' నని | పతిజ్ఞ చేసిరి.
(తొలిపలుకుల. అవధాన మంజరి, శేషా విరమణ కవులు. 1-12. 1026)

స్పర్థతో ముందుకు దూకి (పతిజ్ఞ చేసి, చేయ అష్టావధాన మహోకార్య


మునకు హద్దులు సిర్ణయించలేము. ఆందుచేతనే నర్భారావు పేటలో అష్టావధానము
చేసిన తరువాత థ్రీ చెళ్ళపిళ్ళవారు శతావధానము కంటె అష్టైవధానమే
కష్టమనికి,

“అలరు శతావధానమన నత్యధికంబగు కష్టమంచు (బా


జ్ఞులె వచియిం్యళు గాని యది సూనృతమంచనుకోనునేను, సౌం
పలరగ నెన్వలేనియను నష్టవధాన మొనర్చ మెత్తు నో
యళలఘులు సభ్యు లయ్యదియు నాత్మకు మీకును వచ్చియుండెనే."
(శ్రతావధాన సారము)

తమ యష్టావధానము చూఛినవారికి తమ మాటయందలి యాథార్యము


గోచరించునని వారి విశ్వాసము.

వడ్చుచు. పిసినిగొట్టువాడు. తర్దినము.. పెట్టినట్టు, కాస్తో క్షకమమున


అష్టావధానము చేయట కాడు సొంపలరగ జేయవలెను, అ విద్య థ్రీ చెళ్ళపిళ్ళ
వారి సొత్తు,

ఓడ సమ్మదపు నీళ్ళు తవ్వుకొనుళు (ప్రహశమైన తన మార్గమున కాను


గమ్యస్థానాభిముఖముగా పయనించుచుండును. నడమ తరంగముల అటు పోటులు,
జలజంతువుల సంరంభ విబ్బంభణములు, రృుంయ్రూ ప్రభంజనాద్యుషదవములు

నెదుర్కొని తొలగించుకొనుటు నెమ్మదిగా సాగుచుండును. నిర్జిష్ట వేళకు భృదమగా


గట్టుజేరుకొన్నదే ఓగు. తొణకళ బెజకళ కర్ణము నిర్వహించి పద్యము అప్పగించిన
వాడే అష్టావధాని,
తృతీయ (సకరణము [9
చిన్న సన్న చిల్లర ముల్‌ కవ్పంందడ అష్షాంధాని పిండము. తగిలించి
కోని యహమహమికతో మీనలు | డిపాల చూచి, తిరుపతి. వేం బీ “రలు తమ
అష్టానధానశిఖరి నాకసము దారించికి.. తత్సమయమున (పతిస్పస్టల నుడ్డేించి
వారు పలికిన (సగ్ధరావృ త్తమును బరికించితమేని యా విషయము (ప
బోధపడగలదు.

(వర్టాయు నానారాజ సంపెర్యనమ. ]

ఓనమాలు రానివాడు గూడ నధావేనర లెక్క, తప్పుడు. తడక పగ్యము


లల్లి గొప్పలు బోవును. పిల్లీ గశి శళయమనన
సరవ కి
నిక్కినంత. ( అది
పులి కంచె నే నెక్కువ గంతులు
తీ
పురియగవా? పలి పలిటే! పిల్లి పిల్లియే
మొగ్గలు వేయగలనని. పిల్లి తీం డించి విఖీషికలు స్తూసినలో నెవరేమందురు?
నవ్వుకొందురు:

థి

You might also like