Professional Documents
Culture Documents
Telangana History and Culture Art (Upto Kakateeyulu)
Telangana History and Culture Art (Upto Kakateeyulu)
కూడా )
1|Page
2|Page
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Notes prepared by : Praturi Potayya Sarma
పూర్ణణతసo గా
3|Page
సొందసత ంబి (దాదాపు 46 ఏళ్ళు పాలించాడు )
పులోమయవి
(క్ాణ్ాా ర్ాజైన సుశరమ ను సంహర్ణంచి క్ాణ్ాా వంశాన్నా అంతమొందంచి ‘మగధ ను ఆక్ారమంచాడు )
1)ఇతని క్ాలం లో శతవాహనుల సాతంతర పాలన పారరంభమైనది
హాలుడు
1)ఇతను ‘గాధా సపత శతి’ ని రచించాడు
2)ఇతనిా ‘కవి వతసలుడు ‘ అని కవులు ప గిడారు
3)పారకృత స్ాహితయం లో హాలుడ క్ి పరతేయక స్ాానం ఉంది
4|Page
గౌతమ పుతర శాతకర్ణణ ( 23 వ ర్ాజు )
1)ఇతని విజయలలను నాసిక్ , క్ార్లా శాసనాలలోని సమలచారం తెలియచేసత ుంది
2)భూమకుడు , సహ పాణుడు ఇతని సమక్ాలికులు
3)కద్రమలక ర్ాజుల ైన ‘చ్స్ారనుడు’ , ‘రుద్ర ద్మనుడు ‘ లకు శాతవాహనులతో సతసంబ్ంధాలునాాయి
4) రుద్ర ద్మనుని వారసులు ర్తండో చ్ంద్రగుపత వికీమలదితరయని క్ాలం వరకు పాలించారు
5 )ఇతను సింహాసనం అధి ఇష్ిా o చి 18 వ ఏట వేయించిన ‘నాసిక్ శాసనం ‘ అతని సైనిక విజయలలను
వర్ిిసత ుంది
6)సహపానుడు ని, గౌతమి పుతర శాతకర్ిి ఓడంచాడు
7)గౌతమి బ్ాలశ్రీ నాసిక్ పరశసిత లో గౌతమి పుతర శాతకర్ిి ని ‘క్షహర్ాట వంశ నిరవశేష్కర’ అనే బిరుద్ు
వర్ిిసత ుంది
8 ) గౌతమి బ్ాల శ్రీ నాసిక్ పరక్ారం గౌతమి పుతర శాతకర్ిి అసిక , అశోక , మూలక , సూరత, కకూర,
అపర్ాంత , విద్రభ పారంతాలకు అధిపతి
9) ఇతనిక్ి ‘ఏక బ్ారహమణ ‘ , ఆగమ నిలయ ‘ , క్షతిరయ ద్రు మలన , తిరసముద్ర తోయ పీత వాహన ,
శాతవాహన – కుల – యశ – పతిర ష్ాా పనాక్ార బిరుద్ులు ఇవాబ్డాాయి
కడపటి శాతవాహనులు : -
ర్ండో వాసిష్ీ పుతర పులోమయవి
1 )ర్తండో వాసిష్ా పుతర పులోమలవి క్ాలం నుండ శాతవాహన శాసనాలలో , నాణాలు ఆంధర పరదేశ్ లో అనేక
పారంతాలోా లభంచాయి .
2)ఇతనిక్ి ద్క్షణా పధీశార అని నాసిక్ పరశసిత వర్ిించింది .
3) ఉజజ యిని పాలకుడెైన ‘చ్ష్ర నుని’ తో పో ర్ాడాడు. ఇతని సేనలు ఓడపో యలయి .
5|Page
శివశ్రీ
శివసొంధ
2) హరష చ్ర్ితర రచ్యిత బ్ాణుని పరక్ారం శ్రీ య్జఞ శ్రీ శాతకర్ణణ బౌదధ మయట సమరధకుడు
3) ఆచారా నాగారుునున్న ఇతడే తన ఆస్ాానం లో ఆదర్ణంచాడు
4) ఆచారా నాగారుునున్న గౌరవారధ ం శ్రీ పరాతం వదద ఒక మహా చైతనాాన్నా కటిట ంచాడు , చైనీస్ , టిబెటియ్న్
కధనాల పరక్ారం.
6|Page
Model questions (Satavahana period Administration )
G.S. PAPER STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP 1 & 4 /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma
7|Page
బి ) దమాకులు :ధానాం వరత కులు
సి )క్ొలికలు : నహత పన్న వారు
డ) వస కరులు : వెదురు బుటట లు తయ్యరు చేసేవారు
జవాబు : పై అనీా
11) గణలు ులు (శరణ్
ీ ులు )ఏవి న్నరాహంచేవారు ?
జవాబు : బాాంక్ లయలగా క్ారాకలయపాలు , లయవా దేవీలు
12) టాలమ ర్ాసిన గీంధం ఏద ?
జవాబు : ‘ఎ గైడ్ తో జయోగీఫఠ ‘
13) అమర్ావత్ర శాసనం లో ఏవి ఉనాాయి ?
జవాబు : క్వురూర్ా , విజయ్పుర , గూడూరు , ధానాకటం
14) తలంగాణ్ా ర్ాష్టాం లో ఏవి గకపప వాాపార క్ందారలుగా అభివృదధ చందాయి ?
జవాబు : ధూళికటట , పదద బంకూరు , క్ొండపూర్ , క్ోటి లింగాల
15)శాతవాహనుల క్ాలం లో ఏద ముఖా రవాణ్ా స్ాధనం ?
జవాబు : ఎడల బండుల
16)విదేశ్ర వాాపార క్ందారలు ఏవి ?
జవాబు : పైధాన్ , తగర , జునాార్ , నాసిక్ లు ,
వెైజయ్ంత్ర (కర్ాాటక ), బారుగజ (గుజర్ాత్ ) లేదా బరర చ్ పటట ణ్ాలు పశిచమయన నౌక పటట ణ్ాలుగా ఉనాాయి
17)ఈ క్ింద వాటిలల ో ఏద కర్క్ట ?
ఎ) బారుగజ (నహటి సూరత్ )
బి ) స్ో పార (కర్ాాటక లోన్న కలయాణ్ి )
జవాబు : పై ర్ండు
18)తూరుప తీర్ాన గల అంతరగ త నౌక్ా క్ందారలు ఏవి ?
ఎ) కంఠ శాల
బి ) క్ొండాయిర్ా (గూడూరు )
సి )అలోలసిస్ మస్ో లియ్య (మచిలీపటాం )
డ ) పైవన్నా
జవాబు : డ
19) నాణ్ాలను వహటితో తయ్యరు చేసేవారు ?
8|Page
జవాబు : సఠసం , తగరం , ర్ాగణ , వెండ
20) ఏద ఎకుొవగా ఉపయోగణంచిన నాణ్ం ?
జవాబు : క్ారషపణ్
21) ఈ క్ింద వాటిలల ో ఏద కర్క్ట ?
ఎ )గధకులు (సుగంధ దరవాం తయ్యరు చేసేవారు )
బి)వధకులు (వడరంగులు )
సి ) కమమరులు (ఇనుప పర్ణకర్ాలు చేసే వారు )
డ ) పైవన్నా
జవాబు : డ
21) శాతవాహనుల సమయజం ముఖాం గా ఎలయంటిద ?
జవాబు : పితృస్ాామామైనద
23) శాతవాహన ర్ాజులు తమ పేరల కు ముందు ఎవర్ణ పేరు పటటటకున్న పరసిదధ చందారు ?
జవాబు : తలిల పేరుతో [ ఉదాహరణ్ : గౌతమ పుతర శాతకర్ణణ (తలిల : గౌతమ బాల శ్రీ )] ;
వశి ష్ీ పుతర శాతకర్ణణ ; య్జఞ శ్రీ శాతకర్ణణ
24) హాలుడు ఎవర్ణా వివాహం చేసుకునాాడు ?
జవాబు : లీలయవత్ర (శ్రీ లంక ర్ాణ్ి )
25) ఆచారా నాగారుునున్న నహతృతాం లో ఏ బౌదధ మత శాఖ విశరష్ ఖయాత్ర ప ందద ?
జవాబు : మహాయ్యన
26) స్ాహతా సేవలో ఏ భాష్ పరముఖ స్ాానాన్నా ఆకీమంచింద ?
జవాబు : పారకృత భాష్
27) అశోకున్న ధానా కటక , ర్ాజుల మoదర్ణక్ి , ఎరీగుడ , భటిట పో ర లు శాసనాలు ఏ భాష్ లో ఉనాాయి ?
జవాబు : పారకృత భాష్
28)బౌదుధలు పారకృత భాష్ ను అనుసర్ణంచారు. జైనులు ఏ భాష్ వాడారు ?
జవాబు : అరధ మయగధ , అనహ ఒక రకమైన పారకృత భాష్
29) ధర వాదు డైన బుదధ ఘోష్ుడు (క్ర.ీ శ. 4 వ శతాబద ం ) దేన్నపై వాాఖయానం ర్ాశాడు ?
జవాబు : త్రరపఠఠణకల పైన
ఇతన్న పరముఖ రచన ‘విసుధ్ద మగగ ‘ పారకృత భాష్లో విరచిత మైనద
30) హాలుడు ఏద ర్ాశాడు ?
9|Page
జవాబు : గాధా సపత శత్ర (700 శృంగార కధల సకలనం )
31) గుణ్ాఢ్ుాడు ‘బృహత్ కధ ‘ను దేన్నలో ర్ాశాడు ?
జవాబు : పై శాచి పారకృతం భాష్ లో
32)స్ో మ దేవున్న గీంధం ఏద ?
జవాబు : కధా సర్ణత స్ారగం (సం సొృతo)
దీన్నక్ి ఆధారం గుణ్ాఢ్ుాన్న బృహత్ కధ .
33) శరా వరమ ర్ాసిన పుసత కం ఏద ?
జవాబు : ‘క్ాతంతర వాాకరణ్ం ‘ ర్ాశాడు
34) కడపటి శాతవాహన ర్ాజుల వెండ నాణ్ాలు దేన్నా న్నరూపిసత ునాాయి ?
జవాబు : ‘దేశి ‘ అనహ ఒక పరతేాక భాష్
35) నల్గండ లోన్న ‘ఫణ్ి గణర్ణ ‘ఎవర్ణ క్ాలం లో న్నర్ణమంచ బడు అతాంత మనోహర సూ
ీ పం ?
జవాబు : శాతవాహనుల క్ాలం
36) తలంగాణ్ లోన్న బౌదధ సూ
ా పాలనీా దేన్నక్ి నమూనాలు ?
జవాబు : స్ాంచి సూ
ా పాన్నక్ి
37) శాతవాహన ర్ాజుల చితార కళ్ను ఎకొడ చూడ వచుచను ?
జవాబు : అజంతా లోన్న నెంబర్ 9 , 10 గుహలోల
38) తలంగాణ్ లోన్న సూ
ా పాలలో ముఖా లక్షణ్ం ఏద ?
జవాబు : ఇటటకలతో న్నర్ణమంచ బడన సూ
ా పాలు
10 | P a g e
MODEL QUESTIONS ON TELANGANA HISTORY – 3
ఏ)1914 లో
2) 1979-83 మధాక్ాలంలో ఎక్కడ జర్ణపిన తరవాక్ాలోల పూరా శాతవాహన, శాతవాహనుల
క్ాలయలకు సంబంధంచిన అనహక చార్ణతరక, స్ాంసొృత్రక అవశరష్టాలు బయ్లపడాుయి?
ఎ)ఫణిగిరి(నల్
గ ొండ జిల్ల
ా )
(నోట్ : ‘పార్ిభోగిక సూ
త పం’ అంటే బ్ౌద్ధ సనాయసుల వయక్ితగత వసుతవులు ఉనాటలవంటి, సూ
త పంగా
చెపత ారు. బ్ౌద్ధ సనాయసులు, భక్షువులు ఈ పారంతంలో అధికంగా ఉండేవారు. తెలంగాణాలో
లభంచిన మొద్టి ‘పార్ిభోగిక సూ
త పం’ గా దీనిా భావిసుతనాారు)
4) 1890- 1910 పారంతంలో వనపర్ిత ర్ాజద ఆస్ాానంలో ఉనన ఎవరు మహబ్ూబనగర్ శాసనాలను
సేకర్ించినారు?
11 | P a g e
5) మదారసు పరసడ
ి న్స
ె సలో పనిచేసిన, తెలంగాణాలో శాసనాల పటా అవ గాహనతో, ఆసక్ితతో
శాసనాలను చ్దివిన మొద్టి వయక్ిత ఎవరు ?
ఎ ) జత.ఎ.ఫ్ీా ట్
6) 1916-1918 పారంతంలో ఎవరు నలా గొండ, వరంగల్ పారంతాలోా విసత ృతంగా పరయటించి అనేక
ర ు ఆయువుపటలర అొంటారు .
శాసనాలను సేకర్ించారు. వీర్ి కృష్ి తెలంగాణ చ్ర్ితక
ఎ ) శేష్ాదిర రమణకవులు
9) ఉపాసిక్ాయ బ్ుద్ధ రక్షష్ాయ దానం (_____________) రాసిన శాసనొం ఏది / ఎక్కడ ఉొంది?
ఎ )వరధమలనుక్ోట
12 | P a g e
ఏ) ఇంద్రపాలనగర
11) మొద్టి ______ శాసనం వరధమలనుక్ోటలో లభంచిన ఉపాసిక్ాయ బ్ుద్ధ రక్షతాయ దాన
శాసనం.
ఎ) పారకృత
ఎ) ప్ర
ా క్ృత
నోట్: అటల తర్ాాత కీమంగా శాసనాలోా సంసొృతం పరవేశ్చంచింది. ఎకుొవ పారకృతం, తకుొవ
సంసొృతం నుండ తకుొవ పారకృతం ఎకుొవ సంసొృతం ఉనా శాసనాలు వచిచనవి.
క్ాలకీమంలో పారకృతం పూర్ితగా అద్ృశయమైంది. సంసొృతం- కనాడ, కనాడ – సంసొృతం, కనాడ
– తెలుగు, తెలుగు – కనాడ, సంసొృతం – తెలుగు, తెలుగు – సంసొృతం.. ఈవిధంగా
శాసనాలోా ఆయల ర్ాజుల అధిక్ార భాష్ానుగుణంగా భాష్ సిారపడంది. క్ నిా మర్ాఠ శాసనాలు,
పర్ిషయన్, ఉరద
ద శాసనాలు కూడా ఈ పారంతంలో లభంచినాయి.
15) క్రీ.పూ. 6వ శతాబిద లో భారతదేశంలో ఏరుడా 16 జనపదాలతో ద్క్షణ భారతదేశం మొతత ంలో
ఉనా ఒక్ల ఒక జనపద్ం (Republic) ఏది ? దీని ద్వారా మన తెలంగాణ లోని కర్ంనగర్,
నిజదమలబ్ాద్ పారంతాలంటేనే తెలంగాణ పారశసత ాం తెలుసుతంది. తెలంగాణ పారంతానిా పాలించిన
13 | P a g e
వివిధ ర్ాజ వంశాల వారు, అధిక్ారులు తదితరులు వివిధ సంద్ర్ాభలలో అనేక శాసనాలు
జదర్చేశారు. ఈ చార్ితక
ర శాసనాలు మన చ్ర్ితర రచ్నకు శాాసనాళాలు. ఈ శాసనాలలో
ఎకుొవగా దాన శాసనాలే కనిుస్ాతయి.
ఎ) అససక్ా
18) దేనిన ‘ర్ాగిర్లకుల యుగమ’ని లేక ‘లోహర్లకుల యుగమ’ని అంటారు అొంటారు తెలొంగాణ
చరితరలో ?
ఎ) క్రీ.శ. 2,3 శతాబ్ాదల నుండ ర్ాళ్ుక్ి (శ్చలక్ి) బ్ద్ులుగా శాసనాలక్ి ర్ాగి ర్లకులను (లోహపు
ర్లకులు) వినియోగించారు. దీనిా ర్ాగిర్లకుల యుగమని లేక లోహర్లకుల యుగమని అంటారు.
వీటిని ఎకుొవగా బ్ారహమణులకు అగీహార్ాలు దానం చేసే సంద్రభంలో యిచేచవారు. మలా oపలిా
వార్ి అభపారయంలో ‘ర్ాగిర్లకుల శాసనం లభంచింద్ంటే అది బ్ారహమణులక్ిచిచన భూ దానమని
చెపువచ్ుచ. ‘వెద
ై ిక, బ్ారహమణ మతంలోనే ఈ ర్ాగి ర్లకుల జదర్ అధికంగా కనిుసుతంది
14 | P a g e
ఎ ) క్రీ.శ. 7,8 శతాబ్ాదల నుండ ర్ాగి ర్లకులతోపాటల తిర్ిగి శ్చలలశాసనాలు జదర్ క్ావడం పునః
పారరంభమైనది. ఇది కళాయణీ చాళ్ళకుయలు, క్ాకతీయుల క్ాలలనిక్ి ఉచ్ఛ స్ాాయిక్ి చేర్ింది. దీనిా
”ర్తండవ శ్చలలశాసన యుగం” అంటారు. లోహయుగంలో శ్చలల శాసనాలు లేవనిక్ాద్ు. క్ాన్స,
తకుొవగా ఉనాాయి.
15 | P a g e
ఎ ) 1914లో నిజదం పరభుతాం హైద్ర్ాబ్ాద్లో పుర్ావసుతశాఖను ఏరురచింది. దీనిా ‘ఆరషశాఖ’గా
వయవహర్ించారు. దీనిక్ి గులలంయలజదదని సంచాలకులుగా నియుకుతలయలయరు
16 | P a g e
ఎ ) ఉజజ యిన్స శకర్ాజ కుమలర్తత రుద్రధర భటారర్ిక ఇక్షవాకు వీరపురుష్ ద్తర
త ని భారయ.
17 | P a g e
32 ) ఏ శాసనంలో బ్ుద్ుధనిా ‘కంసనిసూద్న’ వంటి బిరుద్ులతో పేర్ొొనాారు ?
జవాబు : దీని రచ్యిత గోన బ్ుదాధర్తడా . ఈయన క్ాలం క్రీ.శ. 1250-1320. మహబ్ూబనగర్ జిలలా
వరధమలనపురం ఏలిన పరభువు. తెలంగాణలో పుటిరన రంగనాథ ర్ామలయణము తెలుగు స్ాహితయ
లోకంలో అతి విశ్చష్ర మన
ై రచ్న.
18 | P a g e
మధయయుగంలో నొక శలయచిక్ితసకుడు తెలంగాణలో నునాటల
ా క్రీసత ుశకం 1034 నాటి శాసనం దాార్ా
తెలిసిర్ావటం గర్ిాంచ్ద్గిన విష్యం.
అగగ లయయ జతైనుడు. మంతిరతో సమలనమైన హో దాతో చాళ్ళకయ ర్తండవ జయసింహుని క్ాలంలో
(1015-1042) నునా వాడు. ఇతనిక్ి వెైద్యరతాాకర పారణాచారయ నరవెద్
ై య అనే బిరుద్ులునాటల
ా
పేర్ొొనబ్డంది. ర్తండు జతైనబ్సద్ులను నిర్ిమంచినాడు. ఉమలతంతరం సంగీహపర్ిచేఛద్ం
మొద్ల న
ై వాటిలో నిష్ాితరడు. ఆలేరు ద్గగ ర్ి ముపు(చ్చ)నపలిా ని ర్తండు జతైనబ్సద్ుల
నిరాహణక్ రకు దానమిచిచనాడు. అంద్ులో నొక బ్సదిక్ి అగగ లయయ బిరుద్ుతో వెైద్యరతాాకర
జినాలయం అని పేరు. నరవెైద్ుయడెన
ై అగగ లయయ ఇతర వెద్
ై ుయలకు స్ాధయంక్ాని ఎననా ర్ోగాలను
కుదిర్ిచనాడు.
ఎ ) 19వ శతాబిద పారరంభంలో పరసత ుత విద్రభ పారంతంలోనే బీర్ార్ నిజదం ర్ాజులు ఏలుబ్డలో ఉండేద.ి
బీర్ార్కు ర్ాజమహీపతిర్ాయ్ అనే ఆయన గవరార్. నాడు గవరార్ పద్వి నిజదం పరభుతాం
యంతారంగంలో క్రలకమైంది. అపుటలా బిరటిషవార్ిక్ి మహార్ాష్ర
ర ర లకు మధయ యుద్ధ ం జరుగుతోంది.
బీర్ార్ గవరార్గా ఉనా మహీపతిర్ాయ్ బిరటిష సేనలకు మద్ద తర నివాాలని నిజదం నవాబ్ు
ఆదేశ్చంచాడు. అయితే మహీపతిర్ాయ్ తమ ర్ాజు ఇచిచన ఆదేశాలిా పాటించ్లేద్ు. బిరటిష వార్ిని
వయతిర్లక్ిసత ూ ఉద్యమించాడు. నిజదం నవాబ్ుకు ఆగీహం కలిగింది. మహీపతిర్ాయ్ని గవరార్
పద్వినుండ తొలగించారు.
19 | P a g e
మహబ్ూబనగర్ జిలలాలో అమితమైన సూూర్ితతో ఉద్యమించిన పండుగ శాయనా వంటి వీరులు
మరణశ్చక్షను అనుభవించ్వలసి వచిచంది.
38 ) తరర్తీబ్ాజఖలన్ ఎవరు ?
20 | P a g e
41) వటిరక్ోట ఆళాార్ స్ాామి ఎవరు ?
42) సిరదుర్ క్ోటనుండ క్ ంత క్ాలం పాటల పాలన క్ నస్ాగించిన బీర్ష్ా అనంతరం ర్ాజధానిని
ఎక్కడకు మలర్ాచడు ?
ఎ ) 900 సంవతసర్ాల క్ిీతం ”జున్గాం” అంటే ఆసిఫాబ్ాద్లోని పారంతం ద్టర మైన అడవులు
క్ ండలతో నిండ ఉండేది.
ఎ ) క్లర్ామేర్,ి ఝర్ి, జోడేఘలట్ క్ ండలోా విసత ర్ించిన అలనాటి గోండు ర్ాజయం ”దేవద్ురగ ం”.
”దేవద్ురగ ం” క్ిీంద్ సుమలరు 180 గాీమలల పాలన స్ాగలది. 900 సంవతసర్ాల క్ిీతం ”భీంబ్లలాల్ష్ా”
ఇకొడ పటిష్ామైన క్ోటను ”జున్గాం” లోని కంచ్ు క్ోటకు ధీటలగా 1600 అడుగుల ఎతత యిన క్ ండపై
21 | P a g e
శతరర ద్ుర్లభద్యంగా నిర్ిమంచాడు. ”దేవద్ురగ ం” ఎతత యిన క్ ండపై నిర్ిమంచ్టం వలా శతరర ర్ాజులకు ఈ
ద్ుర్ాగనిా జయించాలంటే చాలల కష్ా ంగా ఉండేది. ఇపుటిక్ి ఈ క్ ండను చేరుక్ోవాలంటే చాలల కష్ా ం.
ఆసిఫాబ్ాద్ నుండ 32 క్ిలో మీటరా ద్ూరంలోని మొవాడ్కు వెళు అకొడ నుండ 12 క్ిలో మీటరుా
నడక దాార్ా అడవిలో పరయలణిసేత ఈ క్ ండ వసుతంది
ఎ ) ఆసిఫాబ్ాద్ నుండ 32 క్ిలో మీటరా ద్ూరంలోని మొవాడ్కు వెళు అకొడ నుండ 12 క్ిలో
మీటరుా నడక దాార్ా అడవిలో పరయలణిసేత ఈ క్ ండ వసుతంది. క్ ండపన
ై ునా వనదేవతక్ి ఇపుటిక్ి
ద్సర్ా సమయంలో మొవాడ్ చ్ుటలర పరకొల గోండులు 9 ర్ోజుల పాటల పూజలు నిరాహిస్త ారు.
క్ోటకు రక్షణగా ఈ వనదేవతను పరతిష్ిా ంచారని గిర్ిజనుల నమమకం. నిలువెైన క్ ండపైక్ి ఎకొటం
అంత సులువు క్ాద్ు. ద్టర మైన అటవీ పారంతం. క్ ండక్ి తూరుువెప
ై ున ”సవతరల గుండం”
జలపాతం కనుాల పండుగగా ఉంటలంది. ఉతత ర్ాన పద్ద వాగు ఉధృతి విపర్తంగా ఉంటలంది.
ఎ ) హైదారబ్ాద్ నుండ సుమలరు 163 క్ి.మీ. ద్ూరంలో, నాటి మహబ్ూబనగర్ జిలలా క్లందారనిక్ి 74
క్ి.మీ. ద్ూరంగా పరసత ుతం క్ తత గా ఏరుడన వనపర్ిత జిలలా క్లందారనిక్ి 15 క్ి.మీ. ద్ూరంలో, పానగలుా
బ్స్స్ారండ్క్ి సుమలరు 2 క్ి.మీ. ద్ూరంలో ఎతత యిన ర్తండు క్ ండల మధయ 11, 12 శతాబ్ాధల మధయ
కళాయణి చాళ్ళకుయల క్ాలంలో అతయంత పటిష్ాంగా, పరణాళక్ాబ్ద్ద ంగా, శతరద్ుర్లభధయంగా ఈ గిర్ిద్ురగ ం
నిర్ిమంచ్బ్డంది.
ప్రనగలు
ా క్ోటలో మలర్తాల్ ర్ాళ్ుతో నిర్ిమంచిన ఉయలయల మండపంలో ”బ్ంగారు ఊయలల” ఉండేద్ట.
దాని ఆనవాళ్ళు క్ోటలో ఇపుటిక్ర మనకు క్ానవస్ాతయి
47 ) ఈ కొంది వాటిలో
ా ఏది సరైనది ?
22 | P a g e
ఎ )వెలిగంద్లలోని (కర్ంనగర్) ర్ామగిర్ి పరభావవంతమైన ఓష్ధులకు
డి) పైవనిన
జవాబు : డి
ఎ ) బ్ావర్ి అనే ఒక ఋష్ి ధార్ిమక పరగతిక్ోసం ఉతత ర్ాపథంనుండ ద్క్షణాపథానిక్ి నాటి 16 మహాజన
పదాలలోని ద్క్షణ భారతంలోనే ఏక్తైక అససక (అశమక) జనపద్ంలోని గోదావర్ి తీర్ానిక్ివచిచ
కర్ంనగర్, ఆదిలలబ్ాద్, నిజదమలబ్ాద్ జిలలాల మధయగల గోదావర్ నదీ దీాపంలో అంటే నేటి నిరమల్
జిలలా, ఖలనాపూర్ మండలంలోని బ్ాద్నక్రర్త ల
ి ో కపితతవనంలో సిార నివాస్ానేరురచ్ుక్ ని జీవనం
క్ నస్ాగించాడని తెలుస్ోత ంది
23 | P a g e
సంశయలలను తీరుచక్ోవడానిక్ి వయోభారంవలా తనవద్ద గల 16మంది శ్చష్రయలను ఉతత ర్ాపథంలో
ఉనా తథాగత గౌతమబ్ుద్ధ వద్ద కు పంపాడు. వారు ఆనాటి అససక జన పద్ంలోని నేటి బ్ాద్నకుర్ిత
నుండ ములక, మణిశమతి, ఉజజ యిని, విదిశ, క్ోశాంబి, స్ాక్లతపుర, శాీవసిా, కపిలవసుత, స్ాతవయ,
కుశ్చనగర, పావ, తదితర పారంతాలగుండా, చివరన వెైశాలిలో బ్ుద్ుధడు పరవచిసుతనాాడని
తెలుసుక్ ని అకొడకువెళు, తమ గురువు సంశయలలను తీరుచక్ ని, సుమలరు 15మంది శ్చష్రయలు
అకొడనే బ్ౌద్ధ బిక్షువులుగా ఉండపో యలరు.
సి )బ్ావర్ి పిరయశ్చష్రయడు పింగియ మలతరం తిర్ిగి వచిచ అకొడ జర్ిగిన వృతాతంతానిా బ్ావర్ిక్ి
వివర్ించాడు. అతనిక్ి కలిగిన సంశయలలనిాంటిక్ి బ్ుద్ుదని వద్ద నుంచి వచిచన పింగియ
సమలధానాలతో సంతృపిత చెందిన బ్ావర్ి బ్ౌద్ధ మే అనిా క్ాలలలలో, అంద్ర్ిక్ర శాంతిని చేకూర్లచ ధరమం
అని తెలుసుక్ ని, తాను బ్ౌదాధనిా సీాకర్ించి అకొడనుండ బ్ౌద్ధ ధరమ పరచారం గావించాడని
సుతత నిపాతంలోని పార్ాయణవగగ మనకు వివర్ిసత ుంది.
డి ) పైవనిన
జవాబు : డి
ఎ ) బ్ో ధన్గా పిలుసుతనా నాటి పో థలిని ర్ాజధానిగా చేసుక్ ని పర్ిపాలిసుతనా అసమకర్ాజు కూడా
బ్ౌదాధనిా తీసుకునాటల
ా చ్ర్ితక్
ర ారులవలా మనకు తెలుస్ోత ంది.
24 | P a g e
51 ) బుదధవనొం వివరాలు ఏవి ?
సి )తెలంగాణ ర్ాష్ర ర ర్ాజధాని హైద్ర్ాబ్ాద్ుకు 152 క్ి.మీ. ద్ూరంలో నలగగండ జిలలా క్లందారనిక్ి 60
క్ి.మీ. ద్ూరంలో ఉనా బ్ుద్ధ వనం చ్కొని ఆహాాద్కర వాతావరణంలో పర్ాయటకులకు, బ్ౌద్ధ
భక్షువులకు, చ్ర్ితర క్ారులకు, ముఖయంగా నాగారుజనస్ాగర్, నాగారుజనక్ ండను సంద్ర్ిీంచే
ర్ాష్ీరయ
ర , దేశ్రయ, అంతర్ాజతీయ పర్ాయటకుల బ్ౌద్ధ వారసతా పరతీకగా మనానలను
అంద్ుక్ ంటలంది.
డి ) పై వన్నన
జవాబు : డి
25 | P a g e
ై ూరయపురం ఏది ?
53) వెఢ
ఎ ) ఎననా వంద్ల ఏళ్ు (సుమలరు 400 ఏళ్ళు) క్ిీతం వెైఢూరయపురంగా విర్ాజిలిా న నేటి ఈ
వడూర్క్ిగల చార్ితక
ర నేపథయం అంతా ఇంతా క్ాద్ు. లభంచిన చార్ితక
ర ఆధార్ాల పరక్ారం
వెైఢూరయపుర్ానిా వెంకటర్ాయుడు అనే ర్ాజు పాలించేవారు. క్ాన్స అంతకుముంద్ునుండే
వెైఢూరయపుర్ానిక్ి చార్ితక
ర నేపథయం ఉంది. నిమమలపటర ణ నిర్ామణానిక్ి క్ావాలిసన ధనానిా
సమకూర్ిచంది ఈ వెైఢూరయపురం. అంతటి ధనధనాయలకు నిలయం ఈ వడూర్క్ోటక్ి అంతటి
సంపద్కు నిలయమన
ై వెైఢూరయపురం, నిమమల (పరసత ుత నిరమల్) పటర ణానిక్ి సుమలరు 35 క్ి.మీ.
ద్ూరంలో నిరమల్ నుండ ఆదిలలబ్ాద్ వెళళు మలరగ మధయలో బ్ో ధ, నేరడక్ ండ మండల క్లందారలకు
సమీపాన ఉనాది. అపుటలా వెైఢూరయపుర్ానిా అంద్ులోని ఖజనాను క్లంద్రంగా చేసుకుని
వెంకటారయుడు నిమమల, బ్ ందిడ ర్ాజదయలను పాలించేవాడు.
54) నాటి నిజదం నవాబ్ుల పాలనలో మొతత ం ఎనిన సంస్ాానాలు ఉండేవి ? వివరాలు ఏవి ?
సి )గదాాల, వనపర్ిత, జటపో ర లు, అమరచింత పాలాంచ్ సంస్ాానాలు సాంత పాలనాధిక్ార్ాలు కలిగి
ఉండేవి
డి ) పైవానిన
జవాబు : డి
26 | P a g e
ఎ ) హద్
ై ర్ాబ్ాద్ ర్ాజధానిగా నిజదం సంస్ాానానిా 200 ఏళ్ు పాటల పాలించిన అసఫ్జదహీల
క్ాలంలో ఎలగంద్ుల ఖిలేదారుగా పనిచేసన
ి ‘కర్ిమొదిదన్’ తన పేర్ిట స్ాాపించిన పటర ణమే నేటి జిలలా
క్లంద్రమైన కర్ంనగర్ పటర ణం.
ఏ ) పరతాప గిర్ి క్ోటది. పరతేయకమైన చ్ర్ిత.ర కర్ంనగర్కు ఈశానయంగా 120 క్ి.మీ. ద్ూరంలో జిలలా
తూరుు సర్ిహద్ుద పారంతమైన ద్టర మైన మహదేవపూర్ అడవులలోా క్ాటారం మండలంలో వునా
వన ద్ురగ మే ఈ ‘పరతాపగిర్ి క్ోట’.
డి ) పైవనిన
27 | P a g e
జవాబు : డి
డి ) పైవన్నన
జవాబు : డి
28 | P a g e
MODEL QUESTIONS ON TELANGANA HISTORY - 4
29 | P a g e
6) తెలంగాణలోని సుపరసద్
ి ధ శైవ క్షలతారలోా వేములవాడ అగీగణయమైంది. పరధాన దెైవం
శ్రీర్ాజర్ాజలశారుడు. ఈ ఆలయలనిా చాళ్ళకయవంశ ర్ాజులు నిర్ిమంచారు
8) క్ృష్ాి నదీ పర్ివాహక పారంతంలో ఉనా పరసిద్ధ శైవ క్షలతంర వాడపలిా . ఇది కృష్ాి, మూసీ నద్ుల
సంగమ పరదేశం. దీనిక్ి మూడు వెప
ై ులల న్సరు, ఒక వెైపు భూభాగం ఉంది. ఇది నలా గొండ జిలలాలో
ఉనా పరసిద్ధ ఏక్తైక జలద్ురగ ం. దీనిచ్ుటూ
ర లోతెైన కంద్కం ఉండ బ్లిష్ర ంగా నిర్ిమంచ్బ్డంది.
9) ర్ాష్ర ర ర్ాజధాని నుంచి జహీర్ాబ్ాద్ు వెళళు మలరగ ంలో ఝర్ాసంగమనే గాీమంలో పరమశ్చవుడు
సంగమేశార స్ాామిగా వెలసినాడు. ఈయననే క్లతక్ర సంగమేశారుడని కూడా అంటారు. పూరాం
ఈ పారంతం క్లతక్ర వనమని, శౌనక్ాది మునులు ఇకొడ యజఞ యలగాద్ులు నిరాహించారని
పుర్ాణాల దాార్ా తెలుస్ోత ంది. ఇకొడునా గుండానిా ‘అమృత గుండం’ అంటారు.
10) భారతదేశంలో ఎకొడాలేని విధంగా ఒక్ల పానవటర ంపై ర్తండు లింగాలు ఉండటం క్ాళళశార్ాలయం
పరతేయకత. ఈ క్షలతర పరస్త ావన స్ాొంద్, గౌతమీ పుర్ాణాలోా కనిపిసత ుంది. దేవాలయంలో మొద్ట
క్ాళళశారుడని (యముడు) పూజించి తర్ాాత ముక్లతశారుడని (శ్చవుడు) పూజిసేత సారగ లోక పారపిత
కలుగుతరంద్ని భకుతల విశాాసం
30 | P a g e
11) నలా గొండ జిలలాలో నలా గొండ పటర ణానిక్ి 3 క్ి.మీ. ద్ూరంలో పానుగలుా గాీమం ఉంది. ఈ గాీమం
కంద్ూరు చోళ్ళలు, క్ాకతీయులకు ర్ాజధానిగా నిలిచింది. చార్ితక
ర ంగా పానుగలుాకు ఎంతో
పారముఖయం ఉంది. పరముఖ శ్చవ కవి పాలుొర్ిక్ి స్ో మనాథుని పండతార్ాధయ చ్ర్ితల
ర ో పానగలుాను
పరస్త ావించ్డం జర్ిగింది. పానగలుా నగరంలో శ్చథిల శ్చవాలయలలు, నందీశార విగీహాలు,
పానవటారలతో కూడన శ్చవలింగాలు, శ్చవుని పానవటర ం ఆకృతి కలిగిన ర్ాళ్ళు ఈ పారంతంలో
లభంచ్డం వలన ‘పానవటర పు కలుా’ కీమంగా పానగలుాగా మలర్ి ఉండవచ్చని చార్ితక
ర ుల కథనం.
12)
13) ర్ాష్ర ర కూట స్ామలాజదయనిా స్ాాపించింది దాంతీ ద్ురుగడు. ద్క్షణ గుజర్ాతలో పారరంభంచిన
ఆయన స్ామలాజయ విసత రణ ద్క్షణ భారతదేశంలోని తంజదవూరు వరకు అపరతిహతంగా క్ నస్ాగింది
31 | P a g e
14 ) మూడవ ఇంద్ురని క్ాలంలో వేసన
ి పునాది ర్ాయిే ఈ ‘ఇంద్ూర్ ఖిలలా’. తెలంగాణ ర్ాష్ర ర
ర్ాజధాని హద్
ై ర్ాబ్ాద్ుకు 177 క్ి.మీ. ద్ూరంలో వునా ‘ఇంద్ూరు ఖిలలా’ నిర్ామణానిక్ి 10వ శతాబ్ద
క్ాలంలో 3వ ఇంద్ురడ దాార్ా బీజం పడంది. ర్ాష్ర ర కూట ర్ాజులచే నిర్ిమంచ్బ్డన ‘ఇంద్ూర్ ఖిలలా’
పటర ణ పరధాన కూడలి గాంధీ చౌక్ నుండ 2 క్ి.మీ. ద్ూరంలో, నిజదమలబ్ాద్ పటర ణ పారంతానిక్ి ద్క్షణ
దిశలో వుంది.
16) ర్ాష్ర క
ర ూట ర్ాజులలో పరసిదధ ి చెందిన ఇంద్ురడు క్రీ.శ. 914 – 928 సంవతసర మధయ క్ాలంలో
ఇంద్ూర్ను పాలించినపుుడు పటర ణానిక్ి నెైరుతి దిశలో ఈ ఆలయ నిర్ామణానిక్ి పునాది వేశారు.
సుమలరు 3900 చ్.గజదల వెైశాలయంలో నిర్ిమంపబ్డ వుంది ఈ శ్రీ రఘునాథ ఆలయం. శ్రీ సమరా
ర్ాందాస్ జీ (ఛతరపతి శ్చవాజీ గురువు) గతంలో ఈ క్ ండపై రఘునాథ మందిర్ానిా నెలక్ లలురు.
17) వెయియ సంవతసర్ాల క్ిీతం క్ోట నిర్ిమంచినపుటిక్ర ఇపుటిక్ర క్ోట ఆనవాళ్ళు ఎకొడా చెకుొ
చెద్రలేద్ు. ఇకొడ 53 అడుగుల అఖండ శ్చలల ధాజ సత ంభంపై నాడు పరతినితయం ‘గరుడ దీపం’
వెలిగిసేత చ్ుటలరపరకొల గాీమలలలో పరజలు దీపాలు వెలిగించేవారని పరతీతి.
18) క్ాలకీమణ
ే 1296 మధయ క్ాలంలో ఈ క్ోట ఢలీా స్ామలాజదయనిక్ి చెందిన అలలావుదీదన్ ఖిలీజ
చేతరలోాక్ి వెళు మహమమదీయ సేనల చేతిలో దాదాపు 1296 నుండ 1316 వరకు వార్ి పాలనను
చ్విచ్ూసింది
19) ‘ఇంద్ూర్ ఖిలలా’. అనంతర క్ాలంలో కుతరబ ష్ాహీల నిజదముల పాలనను సైతం చ్వి
చ్ూసింది. వార్ి క్ాలంలో మసీద్ులు ద్ర్ాగ నిర్ామణాలకు కూడా నెలవెైంది
32 | P a g e
20)
వెలమర్ాజుల ఏలుబ్డలో వెైభవంగా పాలింపబ్డ, శతరరద్ుర్లభధయంగా తీర్ిచదిద్దబ్డన క్ోట ర్ాచ్క్ ండ
క్ోట. భూమిక్ి 600 మీటరా ఎతర
త లో నిర్ిమంచిన ఒక అద్ుభత క్ోట నిర్ామణం మన తెలంగాణ
పారంతంలో ర్ాజధానిక్ి అతి ద్గగ రలో క్ లువుదీర్ి వుంది. ఈ క్ోటలో నెైపుణయతకు, స్ాంక్లతిక
నిర్ామణానిక్ి క్ ద్వే లేద్ు. శతరరవు ర్ాకలను పసిగటిర ఎకొడకకొడ వార్ిని మటలరబ్టేర విధంగా
వెైవిధయంగా నిర్ిమంచ్బ్డన ఈ క్ోట నిర్ామణ తీరు అద్ుభతం. ఎతత యిన క్ ండలపై ఎంతో పటిష్రంగా
నిర్ిమంచిన ర్ాచ్క్ ండ క్ోట చ్ుటూ
ర 40 క్ి.మీ. ప డవెైన ఎతత యిన ర్ాతి గోడ, భార్ గాీనెైట్ ర్ాళ్ుతో,
పలు మలుపులతో ‘ద్ గలట్
ీ వాల్ ఆఫ్ చెైనా’ను తలపించే విధంగా నిర్ిమంచారు. 12వ శతాబ్ధ ం నుండ
క్ాకతీయ ర్ాజులకు స్ామంతరలుగా ఉనా ర్లచ్రా పద్మనాయకుల వంశానిక్ి చెందిన ర్లచ్రా సింగమ
నాయకుడు 14వ శతాబ్ధ ంలో ఈ క్ోట నిర్ామణానిక్ి పునాది వేస్ాడు. ముసిా ం ర్ాజుల న
ై
బ్హుమన్ససులలతనులకు, హింద్ూ ర్ాజుల న
ై విజయనగర ర్ాజులకు మధయ ర్ాచ్క్ ండ ర్ాజయం
క్ ంతక్ాలం పాటల ఇరు మతసుతలకు వారధిగా నిలిచి మత సమైకయతకు, స్ామరసయతకు కృష్ి
చేసింది.
21)1433లో ఈ క్ోటను బ్హుమన్స సులలతనులు అతయంత పాశవికంగా జర్ిగిన ఘోర యుద్ధ ంలో
స్ాాధీనం చేసుకునాారు. 1480 నుండ బ్హుమన్స గవరారుగా వయవహర్ించిన శ్చతాబఖలన్
1503లో బ్హుమన్సలను ధికొర్ించి స్ాాతంత్ిం పరకటించ్ుక్ ని ర్ాచ్క్ ండ క్లంద్రంగా తన పాలన
క్ నస్ాగించాడు. వరంగల్, ఖమమం క్ోటలను కూడా జయించిన శ్చతాబఖలన్ పాలనలో 1503 నుండ
1512 వరకు క్ోటలోని పలు ఆలయలలు ధాసం చేయబ్డాాయి. చార్ితక
ర వారసతాంగా
నిర్ిమంచ్బ్డన అనేక అద్ుభతాలు నేల మటర ం చేయబ్డాాయి. అయినా నేటిక్ర క్ నిా గొపు
ఆనవాళ్ళు మిగిలి ఉనాాయంటే అవి నాటి శ్చలుుల పరతిభకు నిద్రీనం.
33 | P a g e
22) 15వ శతాబ్ాధనిక్ి చెందిన వినుక్ ండ వలా భాచారుయల వార్ి ‘క్రీఢాభర్ామం’లో ఓరుగలుా
మర్ియు ర్ాచ్క్ ండల వెభ
ై వానిా చ్కొగా వర్ిించారు.
23) క్ోటలో భోలే స్ాహబ అనే వీరయోధుడ సమలధి మనకు కనిపిసత ుంది. ర్ాచ్క్ ండను శతరరవుల
నుండ క్ాపాడేంద్ుకు తన పారణాలు తృణపారయంగా తయజించిన వీరయోధుడ సమలధి ఇది. ఈ
సమలధి పారంగణ పారంతంలో దీపం ఎపుుడూ వెలుగుతూనే వుంటలంది
24)
ఏడవ నిజదం మీర్ ఉస్ామన్ అలీఖలన్ పాలనలో తెలంగాణ అంతటా భూస్ాామయ విధానం
వేళ్ళునుకుపో యింది. ఓరుగలుా మొద్టినుండ ఒక చెైతనయవంతమైన పారంతం. ఇకొడ
స్ాాతంత్ిక్ాంక్ష భావజదల విసత రణలో భాగంగా 1929లో మొలుగు భూమయయ ఆధారయంలో
ఆరయసమలజ క్ారయకలలపాలు మొద్లయలయయి. కీమంగా ఈ సంసా యువకులను
చెైతనయవంతంచేసింది. అదొ క ఉద్యమ వృక్షమై విరగ బ్ూసింది. ఓరుగలుా క్ోటలో 1940నుండ ఆచార్ి
అనే దేశభకుతడ ఆధారయంలో ఆరయసమలజ క్ారయకీమలలు మొద్ల ై క్ నస్ాగుతూ వచాచయి.
దేశభకుతల ైన యువకులు అంద్ులో భాగస్ాా ములయలయరు. ఆసనాలు, స్ాముగరడీలు, దేశభక్ితతో
కూడన స్ాంసొృతిక పరక్య
ిీ లలో ఆ యువకులు మమేకమయలయరు. అంద్ులో అగీభాగాన నిలిచిన
ఆరడుగుల ఆజదనుబ్ాహుడు బ్తిత ని మొగిలయయ. ఆరయసమలజ క్ారయకలలపాలలో వాటి నిరాహణలో
అగీభాగాన ఉండేవాడు. 1944 నుండ వరంగల్ క్ోటలో ఆరయసమలజ ఆధారయంలో ర్ాతిరబ్డులు
మొద్లయలయయి
25)
34 | P a g e
1946 ఫిబ్వ
ర ర్ి 5న మహాతామగాంధీ మదారసునుండ అహమదా బ్ాద్ వెళ్త ళ వరంగల్ సేరష్న్లో ఆగి
ఇకొడ పరజల నుదేదశ్చంచి పది నిమిష్ాలపాటల మలటాాడారు. ఈ సంఘటన తర్ాాత పరజలలో
సాతంత్ిక్ాంక్ష పర్ిగి ఆరయసమలజ క్ాంగతీస్ క్ారయక లలపాలు పరజద బ్ాహుళ్యంలోక్ి విసత ర్ించ్డం
మొద్లుపటారయి. ఈ కీమంలోనే 1946 ఫిబ్వ
ర ర్ి 12న హైద్ర్ాబ్ాద్ క్ాంగతస్
ీ కమిటీ ఒక రహసయ
సరుొాలర్ జదర్చేసింది. క్ాంగతీస్ సేవాద్ళ్ క్ారయకరత లంతా రహసయంగానెన
ై ా తిరవరి పతాక్ానిా ఎగురవే
యలలని జదతీయగతానిా ఆలపించాలని దాని స్ార్ాంశం.
26) 11 ఆగసుర 1946 ఆదివారం ఉద్యం 7.30 గంటలకు తూరుుక్ోట ముఖదాారం ద్గగ ర జతండా
ఎగురవేయలల ని అంద్ులో క్ోటలో ఉనావాళ్ుంద్ర్ిని భాగస్ాాములను చేయలలని క్ాంగతీస్
నాయకులు నిరియించారు. అపుుడు హయగవ
ీ ాచార్ి క్ాంగతస్
ీ పటర ణ అధయ క్షులుగా, భూపతి
కృష్ి మూర్ిత క్ోశాధి క్ార్ిగా ఉనాారు. క్ోటలోని పరజలు తూ రుుక్ోట ముఖదాారం ద్గగ ర గుమిగూ
డారు. నాయకులు జతండా ఎతాతరు. జతై క్ టారరు. పిలాలు దేశభక్ిత గతాలనాల పించారు. న్సర్తండలోని
నింగిలో సగౌ రవంగా జదతీయజతండా ర్తపర్తపలలడంది. క్ోటగోడల మీద్నుంచి వీచిన అపురదపమన
ై
గాలి అంద్ర్ిన్స ఆతీమయంగా సుృష్ించింది. అనంతరం మొగిలయయ, ర్ామస్ాామిలతో కలిసి
నాయకులంతా ర్ామస్ాామి ఇంటిక్ి చేరుకునాారు. మొగిలయయ అనంతరం వృతిత లో భాగంగా
తాళలాకొడానిక్ి తాటి వనానిక్ి వెళాుడు. ర్ామస్ాామి ఇంటలా క్ాంగతీస్ నాయకులంతా కలిసి చాయ్
తాగుతూ భవిష్యత క్ాంగతీస్ క్ారయకీమలల గూర్ిచ చ్ర్ిచంచ్ుకుంటలనాారు.
35 | P a g e
27) ద్కొను స్ామలాజయంలో నిజదం పర్ిపాలనకు ముంద్ు నుండ అంటే గోలగొండ నవాబ్ుల క్ాలం
నుండ తెలంగాణలో దో మక్ ండ, బ్ండలింగాపూర్, గదాాల లలంటి తొమిమది సంస్ాానాలు మనుగడలో
వునాాయి. ఈ సంస్ాానాలన్సా స్ాాతంత్ింగానే ఆయల పారంతాలోా స్ాానిక పర్ిపాలనను
క్ నస్ాగించాయి.
28) ‘వనపర్ిత’ సంస్ాానం నిజదం ర్ాజయంలోని అనిా సంస్ాానాలోాక్తలా ల అతయంత క్రలక సంస్ాానం.
మహబ్ూబనగర్ జిలలా మొతాతనిక్ి క్రర్త ి క్ిర్టం. 500 సంవతసర్ాల గొపు వెైభవోపేతమన
ై చ్ర్ితన
ర ు
తనలో ఇముడుచకునా వనపర్ిత సంస్ాానంలో పాతపలా , సూగూరు, క్ తత క్ోట, శ్రీరంగపురం,
పద్ద గూడెం, వెంకటాపురం, జంగమలయి సహా 178 గాీమలలు వుండేవి. క్ నిా వంద్ల సంవతసర్ాల
పాటల సంస్ాానంగా వునాా 1807వ సం||లోనే ‘వనపర్ిత’ జిలలాకు మూలక్లంద్రంగా మలర్ింది. అంత
కంటే ముంద్ు ఈ సంస్ాానంలో పాతపలా , సూగూరు, క్ తత క్ోట, శ్రీరంగపురం లలంటి గాీమలలు
మూలక్లందారలుగా వునాాయి. ఈ సంస్ాానాధీశలు ‘వనపర్ిత’ని క్లంద్రంగా మలరుచకునా తరువాత
ఇకొడ పద్ద గడ లలంటి క్ోటను వార్ి స్ామలాజయ సంరక్షణక్తై నిర్ిమంచ్ుకునాారు. అదే ‘వనపర్ిత
గడక్ోట’. 1948వ సం|| నాటిక్ల వనపర్ిత సంస్ాానం 605 చ్.మైళ్ు విసీత రింలో వుండేద్ంటే ఆ సంస్ాానం
ఎంత పద్ద దో అరాం చేసుక్ోవచ్ుచ. 178 గాీమలలకు మూల క్లంద్రమైన ఈ సంస్ాానానిక్ి ఉతత ర్ాన
నిజదం పాలన క్ింద్ వునా నాగర్కరదాల్ పారంతం, తూరుున జటపో ర లు సంస్ాానం, పడమట
అమరచింత సంస్ాానం, ద్క్షణాన కృష్ాినది సర్ిహద్ుదలుగా వుండేవి.
36 | P a g e
వనపర్ిత సంస్ాానం 15వ శతాబ్ధ ం నుంచి 1948వ సం|| వరకు కుతరబష్ాహీలు, విజయనగర ర్ాజులు,
మొగలులు, నిజదం ర్ాజుల పర్ిపాలనలో క్ నస్ాగింద్ని చ్ర్ితక్
ర ారుల కథనం.
29) 1688వ సం||లో ఈ సంస్ాానానిా పాలించిన మొద్టి ర్ాణి జొనామంద్ళ్ సుగూరు నుండ
క్ తత క్ోటకు తన సంస్ాానానిా మలర్ిచంది. తరువాత 1750వ సం|| నుండ 1807 వరకు శ్రీరంగపురం
క్లంద్రంగా ఈ సంస్ాాన పాలన క్ నస్ాగింది. 1807 సం||లో ర్ామకృష్ాిర్ావు శ్రీరంగపురం నుండ
సంస్ాానానిా వనపర్ితక్ి మలర్ాచడు. అలల పాలన మలర్ిన పరతి క్లంద్రంలోనూ వారు గడలను
నిర్ిమంచ్ుకుంటూ వచాచరు. అనిాంటిలోక్ి ‘వనపర్ిత గడ’ అతి పద్ద ది.
వీటిని పర్ిష్ొర్ించే దిశగా నిజదం ర్ాజు ఆనాడే ఒక కమీష్న్ ఏర్ాుటల చేశారంటే వార్ి మధయ గొడవలు
ఏ స్ాాయిలో వుండేవో మనం అరాం చేసుక్ోవచ్ుచ. సంస్ాానం పాలనా వయవహార్ాలోా మహిళ్లు క్రలక
పాతర పో ష్ించేవారు. అసలు గడీల పునాదిక్ి సంబ్ంధించి మహిళ్లే తమ ఆలోచ్నలిా
అమలుపర్ిచవ
ే ారు. మర్ొక ఆసక్ితకరమైన విష్యమేమిటంటే ఈ సంస్ాానాధీశలోా సగం మంది
37 | P a g e
ద్తత తగా వచిచన వార్ల. సవెై వెంకటర్తడా , నాలుగో వెంకటర్తడా , గోపాలర్ావు, మొద్టి ర్ామకృష్ాిర్ావు,
మొద్టి ర్ామేశార్ ర్ావు, ర్తండవ ర్ామేశారర్ావు లలంటి వారంతా ద్తత తగా వచిచనవార్ల.
ర్తండువంద్ల సంవతసర్ాలపాటల స్ాగిన సంస్ాాన పాలనలో సగం మంది సంస్ాానాధీశలు ద్తత తగా
వచిచన వార్ల. ఈ సంస్ాానాధీశలు, కవులను, తెలుగు స్ాహితాయనిా, బ్ారహమణులను బ్ాగా
పో ర తసహించి గౌరవించేవారు. బ్ారహమణులను గౌరవించ్టం అంటే స్ాక్షవతూ
త దేవుళ్ును పూజించ్టం
వంటిద్ని వారు భావించేవారు. దానిక్ి తగగ టేా బ్ారహమణులు యజఞ యలగాది క్ార్ాయలను నిరాహిసత ూ
పాలనలో వార్ిక్ి మంచి సూచ్నలు అంది సూ
త వుండేవారు. అలలగల పరతియిేటా కవి సమేమళ్నాలను
నిరాహించ్డమేగాక, ఆ సంద్రభంలోనే బ్ారహమణులను, కవులను సతొర్ించేవారు. మర్ో
విశేష్మేమిటంటే ‘ఓర్ియింట్ ఇంగా ష లలంగ్ మలయన్’ సూొళ్ును సాయంగా సంస్ాానాధీశలు
నడపేవా రంటే వారు ఆంగా స్ాహితాయనిా ఎకుొవగా పో ర తసహించే వారని తెలుస్ోత ంది. స్ాాతంత్ిం
వచిచన మొద్టి ర్ోజులోా ‘ఓర్ియింట్ లలంగ్ మలయన్ (లండన్) కంపన్సని ర్ాజదర్ామేశార
32) 1959 అక్ోరబ్ర్ 11న జవహర్లలల్ నెహూ ర నేతృతాంలో వనపర్ిత సంస్ాానానిక్ి చెందిన ఈ గడని
పాలిటక్ిాక్ క్ాలేజగా మలర్ాచరు. వాటిక్ి సంబ్ంధించిన శ్చలలఫలక్ాలు నేటిక్ర లభయమవుతాయి.
సంవతసర్ానిక్ి ర్తండు లక్షల కపుం వనపర్ిత సంస్ాానాధీశలు నిజదం పరభుతాానిక్ి కటేరవారు
38 | P a g e
బి.ఎస్. వెంకటర్ావుని ఏనుగు-అంబ్ార్మీద్ సమలవేశ సా లలనిక్ి తీసుక్ ని పో యలరు. సభకులు
బి.ఎస్. వెంకటర్ావుని హైద్ర్ాబ్ాద్ అంబ్ేద్ొర్గా పరశంసించారు
35) మహబూబనగర్ జలయల క్ందారన్నక్ి 25 క్ి.మీ. దూరంలో, వనపర్ణత మండల క్ందారన్నక్ి 6 క్ి.మీ.
దూరంలో వునా ఖిలయల ఘన్పూర్.
36) ‘ఖిలలా ఘన్పూర్’ మహబ్ూబనగర్ జిలలాలోని గిర్ి ద్ుర్ాగలలో ఒకటి. ఇది వనపర్ితక్ి
సమీపంలో ఘనపురంలో క్రీ.శ. 1224లో 24 అడుగుల ఎతత యిన మూడు ముఖ దాార్ాలతో పలు
బ్ురుజులతో శతృద్ుర్లభద్యంగా 18 అడుగుల ఎతత యిన ర్ాతి పరహర్ి గోడలతో ర్లచ్రా
పద్మనాయకులు, గోన గనాార్తడా ల క్ాలంలో అద్ుభతంగా నిర్ిమంచ్బ్డంది. వారు క్ాకతీయ
పరభువులకు స్ామంతర్ాజులు. వారు నిర్ిమంచిన ఈ క్ోట ఎతత యిన ర్తండు క్ ండల మధయ
నిర్ిమంచ్బ్డ చ్ూపరులను విశేష్ంగా ఆకటలరకుంటలంది. మొతత ం తొమిమది క్ ండలు ఉనా ఈ
పారంతం అతయంత సురక్షత పారంతంగా భావించి వారు ఈ క్ోట నిర్ామణం గావించారు. ర్ాణి రుద్రమ
దేవి మనుమడు చివర్ి క్ాకతీయ పరభువు పరతాపరుద్ురడు ఘనపురం ర్ాజు గోనగనాార్తడా
కుమలర్తతను ఈ క్ోటలోనే వివాహమలడనటల
ా చార్ితక
ర ఆధార్ాలు చెబ్ుతరనాాయి.
37) ఖిలలా ఘన్పూర్గా పిలువబ్డుతరనా ఈ పారంతానిా ర్లచ్రా , మలలయల, గోన వంశానిక్ి చెందిన
ర్ాజులు నాలుగు శతాబ్ాదల పాటల పాలించారు. వీరంతా క్ాకతీయ ర్ాజులకు మంచి విధేయులు
క్ాబ్టిర వార్ి స్ామంతరలుగా ఈ పారంత ర్ాజదయలను పాలించారు. ఖిలలా ఘన్పూర్ చార్ితక
ర
శ్చలుకళ్కు నెలవవాడమేగాక పరకృతి అందాలకు కూడా ఎంతో సుపరసిద్ధం. ఇకొడ గణపతి
సముద్రం పేరుతో ఆనాటి క్ాకతీయ ర్ాజులు నిర్ిమంచిన పద్ద చెరువు చ్ూపరులను విశేష్ంగా
39 | P a g e
ఆకటలరకుంటలంది. ఆనాడు క్ోటలోని పరజల న్సటి అవసర్ానిా ఈ చెరువు తీర్లచది. నేటిక్ర ఈ
చెరువులో సమృదిధగా న్సరు లభసుతంది. ఈ గణపతి చెరువును అపుటి క్ాకతీయ స్ామంత ర్ాజతైన
మలలయల గుండనగా పరసద్
ి ధ ుడయిన గుండ ద్ండాధీశడు ర్ాణీరుద్రమదేవి క్ాలంలో నిర్ిమంచాడు
38) గోన వంశ ర్ాజులు, మలలయల వంశ ర్ాజులు మంచి విధేయులుగా క్ాకతీయ ర్ాజుల ద్గగ ర
మలిగలవారు. ఈ స్ానిాహితయం వలా నే గోన, మలలయల ర్ాజుల మధయ అతయంత స్ానిాహితయం
ఏరుడంది. దీంతో మలలయల గుండనాధీశడు గోన బ్ుదాధర్తడా కూతరరు కపాుంబికను వివాహము
చేసుకునాాడు. వార్ి క్ాలంలో క్ోటలో క్ తత మందిర్ాలు, నిర్ామణాలు చోటల చేసుకునాాయి.
సహసర గణపతేశార ఆలయలనిా కూడా అదే సమయంలో గోన బ్ుదాధర్తడా నిర్ిమంచారు.
అద్ుభతమన
ై ఆ మందిరం శ్చథిలలలు నేటిక్ర కనిపిస్త ాయి. ఆ మందిర పారరంభోతసవానిక్ి ఆయన
గణపతిదేవ చ్కీవర్ితని ఆహాానించి బ్ంగారు ఆభరణాలతో తూకం వేయించి ఆయనకు
ఘనసనామనం చేయటమేగాక ఆయన పేర్ిట ‘ఘనపురం’ గాీమలనిా నిర్ామణం గావించి తన పరభు
భక్ితని, విశాాస్ానిా చాటలకునాాడు. వరంగల్, మహబ్ూబనగర్ జిలలాలో గణపతి దేవ చ్కీవర్ిత
క్ాలంలో ఘన్పూర్, ఘనపురం లలంటి అనేక గాీమలలు ఉండటంతో దీనిని ‘ఖిలలా ఘన్పూర్’గా
పిలవటం మొద్లయింది.
39) గోన బ్ుదాధర్తడా క్ి ముగుగరు క్ డుకులు, ఒక కూతరరు. అంద్ులో మొద్టి వాడే గోన
గనాార్తడా , ర్ాణి రుద్రమదేవిక్ి ఆయన అతయంత విశాాస పాతరరడు. ర్తండవ వాడు కచ్చర్తడా గోన.
మూడవ వాడు గోన విఠలంత, కూతరరు కపాుంబిక. గోన కచ్చర్తడా , గోన విఠలంతలు ఇద్ద రు
మంచి రచ్యితలు. వార్ి తండర గోన బ్ుదాధర్తడా పారరంభంచిన రంగనాథ ర్ామలయణానిా వార్ిద్దరద
కలిసి పూర్ిత చేశారు. ఈ గీంథం దిాపద్ ఛంద్సుసలో తెలుగులో వచిచన మొద్టి ర్ామలయణం.
40)
40 | P a g e
గోన బ్ుదాధర్తడా మరణం తరువాత అతని స్ో ద్రుడు గోన లకొమర్తడా ఘన్పూర్ స్ామలాజదయనిా
తన ఆధీనంలోక్ి తీసుకునాాడు. క్ాన్స అతను మలతరం తన అనాలల క్ాకతీయులకు విధేయుడగా
వుండటానిక్ి ఇష్ర పడలేద్ు. ఒక రకంగా తిరుగుబ్ాటలకు సిద్ధపడాాడు. ఇది గమనించిన బ్ుదాధర్తడా
పద్ద కుమలరుడెైన గోన గనాార్తడా తన అధిపతరల న
ై క్ాకతీయులకు అనేక యుదాధలలో
ఉపయోగపడ వార్ి పటా తన విధేయతను, పరభు భక్ితని చాటాడు. ఆ సంద్రభంలోనే గోన గనాార్తడా
వరామలన పుర్ానిక్ి ర్ాజతన
ై ాడు. నిజదనిక్ి బ్ుదాధపురం (పరసత ుతం బ్ూతపూర్) వరామలనపురం
(నంది వడేా మలన్) ర్ాజదయలు మలలయల ర్ాజుల ఆధీనంలో పలు ద్శాబ్ాదల పాటల క్ నస్ాగాయి.
మలలయల గుండన అనంతరం అతని భారయ కపాుంబిక పాలన క్ ంత క్ాలంపాటల క్ నస్ాగించినా
శతరరవుల బ్డద్ తీవరం క్ావటంతో గనాార్తడా ఆ ర్ాజదయలని స్ాాధీనం చేసుకునాాడు. గుండన,
కపాుంబికలు పలు చెరువులను వార్ి పాలనలో తవిాంచి వయవస్ాయలనిా పో ర తసహించారు.
41)
క్ లనుపాక క్ లిా పాకగా తొలుత ర్ాష్ర క
ర ూటలల నాటి ఒక శాసనంలో పరస్త ావించ్బ్డంది. సంకర
గడాారసురుడు అనే ర్ాష్ర ర కూట స్ామంత ర్ాజుకు ర్ాజధానిగా ఉనా క్ లనుపాక ఆనాడే జతన
ై
మతానుయలయులకు స్ాావరమైంద్ని పర్ిశోధకుల ఉవాచ్.
క్రీ.శ. 973 తరువాత ద్కొనును పాలించిన పశ్చచమ చాళ్ళకుయల క్ాలంలో కూడా క్ లనుపాక
పారంతీయ ర్ాజధానిగా ఉండేద్ని చార్ితక
ర ఆధార్ాలు చెబ్ుతరనాాయి.
41 | P a g e
ఔరంగజలబ్ు కుమలరుడెైన బ్హద్ూ
ద ర్ష్ా ద్గగ ర సుబ్ేదారుగా పని చేసిన యూసఫ్ఖలన్ జతైనాలయ
ముఖ దాార్ాలను నిర్ిమంచినటల
ా ఇకొడ శాసనాల దాార్ా అవగతమవుతోంది.
43) గణపతి దేవ చ్కీవర్ిత, అతని స్ో ద్ర్ి మైలలంబ్ ఈ స్ో మేశార్ాలయంలో సహసరలింగలశార పరతిష్ా
చేసినటల
ా ఇకొడ శాసనాలు చెబ్ుతరనాాయి
44) క్ లనుపాకలోని స్ో మేశార స్ాామి వార్ి దేవాలయ ముఖమంటపంలో పుర్ావసుత శాఖవార్ి
పరద్రీనశాల ఉంది. ఈ పరద్రీనశాలలో వంద్లలది విగీహాలు, శ్చలలులు, శాసనాలు
ద్రీనమిస్ాతయి. ఆరవ వికీమలదితరయనిక్ి క్ాలలనిక్ి చెందిన ఆరు శాసనాలు ఇకొడ ఈ పరద్రీన
శాలలో పర్ాయటకులు ద్ర్ిీంచ్డానిక్ి వీలుగా ప ంద్ుపర్ిచారు. క్ాకతీయ, చాళ్ళకయ ర్ాజుల శ్చలు
శైలి గుర్ించి అధయయనం చేసేవార్ిక్ి ఈ పారంగణం ఓ అద్ుభతమన
ై వేదిక.
42 | P a g e
35) నిజదమలబ్ాద్ జిలలాలోని ‘క్ౌలలస్ క్ోట’ కూడా ఒకటి. ర్ాష్ర ర కూటలలు, క్ాకతీయులు,
ముసునూర్ి నాయకులు, బ్హుమన్స సులలతనులు, కుతరబష్ాహీలు, బ్ర్ద్ ష్ాహీద్ులు,
మొఘలలయిలు, ర్ాజపుతరరలు, అసఫ్జదహీల పర్ిపాలనను చ్విచ్ూసి వార్ి కటర డాల తీరును
మనకు కళ్ుకు కటిరనటల
ా గా చ్ూపించే ఈ క్ోట జిలలా క్లందారనిక్ి 120 క్ి.మీ. ద్ూరంలోని జుకొల్
మండలంలో క్ౌలలస్ గాీమలనిక్ి ద్క్షణంగా బ్ాలల ఘలట్ పరాత శేణ
ీ ులలో వుంటలంది.
36) ఈ క్ోట ఎననా పో ర్ాటాలకు స్ాక్షయం, సుమలరు 1100 సంవతసర్ాల క్ిీతం 300 ఎకర్ాల
వెైశాలయంలో అతయంత పటిష్రంగా నిర్ిమంచిన ఈ ర్ాతి నిర్ామణం నేటిక్ర అలలగల వుంది. ర్ాష్ర ర కూట
ర్ాజతైన 3వ ఇంద్ురడు (క్ర.శ. 915 నుండ 917) బ్ో ధన్ ర్ాజధానిగా ఇంద్ూరు మండలలనిా
పాలించాడు. అతడే ఇంద్ూరు క్ోటతో పాటల క్ౌలలస్ క్ోటను నిర్ిమంచాడు. ఇతని క్ాలంలోనే
బిచ్ుొంద్లో నగర్లశార్ాలయం, బ్ో ర్ాగంలో బ్సవేశార్ాలయం నిర్ిమంచ్బ్డాాయి
38) 1857వ సంవతసరంలో ఈ క్ోటను ఏలుబ్డలోక్ి తీసుకునా ర్ాజదన్సల్ సింగ్ కుమలరుడెైన ర్ాజద
ర్ాజదీప సింగ్ ఇకొడ నుండ భారతమలత సంక్తళ్ళు విముక్ిత క్ోసం, భారత స్ాాతంత్ిం క్ోసం
43 | P a g e
బిరటీష్ర పాలకులకు వయతిర్లకంగా పో ర్ాడాడని చ్ర్ితర క్ారుల కథనం. ఆయన ఇంద్ు క్ోసం పరతేయక
సైనాయనిా తయలరు చేశాడు. దాంతో ఈ క్ోట భారత స్ాాతంత్ి సంగాీమంలో పరతయక్షంగానూ,
పర్ోక్షంగానూ పాలగగని భారత దేశం క్ోసం పో ర్ాడన మొద్టి సంస్ాానంగా చ్ర్ితల
ర ో పేరు
సంపాదించ్ుకుంది.
40)
ఓరుగలుా తివాచీల తయలర్క్ి పరసిదధ .ి ఓరుగలుా ర్ాజయ విశేష్ం ఎంత పరసిదధ గ
ి ాంచింద్ంటే మహార్ాణి
రుద్రమదేవి క్ాలంలో జతనివాకు చెందిన పరపంచ్ పర్ాయటకుడు మలర్ోొపో లో వరంగల్ క్ోటలోని
విశేష్ాలను తెలియజలసత ూ ”క్ాకతీయుల ర్ాజయంలో అద్ుభతమన
ై , శేష్
ీ ా మైన వస్ాతరలు నేస్త ారు.
పరపంచ్ంలో ఈ వస్ాతరలను ధర్ించ్ని ర్ాజ వంశసుతలు ఎకొడాలేరు” అని అనాాడు.
44 | P a g e
41) ఓరుగలుా క్ోట పరణాళక్ాబ్ద్ధ నిర్ామణానిా తెలంగాణ చ్ర్ితల
ర ో సుసిార స్ాానానిా
సంపాదించ్ుకునా క్ాకతిగణపతిదేవ చ్కీవర్ిత పారరంభంచాడు. 1199వ సంవతసరంలో ఆయన క్ోట
నిర్ామణానిా పారరంభంచ్గా ఆయన కుమలర్తత ర్ాణీ రుద్రమదేవి అపరతిహతంగా క్ోట నిర్ామణానిా
క్ నస్ాగించి పూర్ిత చేశారు.
43) వరంగల్ క్ోట పారంతానిక్ి కూతవేటల ద్ూరంలో 17 స్ాానాల బ్ావులునాాయి. పరసత ుతం
అంద్ులో నాలుగు బ్ావుల ఆనవాళ్ళు మలతరమే మనకు ద్రీనమిస్ాతయి. అక్ాొచెలా ళ్ు బ్ావి,
క్ోడపుంజు బ్ావి, భోగం బ్ావి, గుర్ాీల బ్ావిగా పిలవబ్డే ఆ నాలుగు బ్ావులు క్ోట పర్ిసర
పారంతాలలో వుండటం వలన మలతరమే అవి మనకు కనిపిస్త ాయి. ఇంద్ులో అతయంత ముఖయమైన
బ్ావి 4 అంతసుతల బ్ావి. క్ోటకు ఒకటినార క్ిలోమీటరా ద్ూరంలో ఉనా ఈ బ్ావిక్ి ‘ర్ాణీ రుద్రమ
బ్ావి’ అని పేరు. ఈ బ్ావి నాలుగు అంతసుతలతో అనేక స్ాానపు గద్ులతో నిర్ిమంచ్బ్డంది. ఆ
గద్ులు ర్ాణిగార్ి స్ాానపు గద్ులుగా చెపుబ్డుతరనాాయి. గతంలో ర్ాణీ వాసపు సీత ల
ీ ుఈ
బ్ావిలోనే స్ాానం చేసేవారు. ఈ గద్ులను ఆనుకుని ద్ుసుతలు మలరుచక్ోవడానిక్ి బ్ావి దిగువ
భాగంలోనే అంద్మైన ర్ాతి నిర్ిమతమైన మర్ిక్ నిా ర్ాతి గద్ులునాాయి.
45 | P a g e
ఉనాపుుడే అది చ్కొగా నెరవేరుతరంది. ఏ రకమైన ఆటంక్ాలూ, అడా ంకులూ లేకుండా ఎంచ్క్ాొ
పని పూరత యిపో తరంది. ఇంటివాడక్ర, పర్ాయివాడక్ర చాలల తేడా ఉంటలంది కదా!
‘మంటా ,’ ‘మంటి ప యియ,’ ‘మంటి పని..’ ఈ పదాలు ఇతర పారంతాలోా మటిరలో, మటిరప యియ,
మటిరపని అని వయవహ ర్ించ్బ్డతాయి. ‘మనుా’ నుండ వచిచనవే ‘మంటా ’ మొద్ల ైన
ఔపవిభక్ితక్ాలు
45) తెలంగాణ క్ాశ్రమర్గా భావించే అడవుల జిలలా ఆదిలలబ్ాద్ మొద్లుక్ ని, మహబ్ూబనగర్
వరకు ఎంతో ఘనమైన చార్ితక
ర వారసతా సంపద్లకు తెలంగాణ ర్ాష్ర ంర నిలయం.
46)
ఆదిమ గిర్ిజన గోండుల స్ాంపరదాయలలకు మూలంగా భావించే ఆదిలలబ్ాద్ జిలలాలోని ‘సిరదుర్’
పారంతం దేశంలోనే మొటర మొద్టి ‘గోండు’ ర్ాజయ స్ామలాజయ స్ాాపనకు నెలవెైంది.
‘సిరదుర్’ అనగానే మనంద్ర్ిక్ర ముంద్ుగా గుర్ొతచేచది ‘సిరదుర్ పేపర్ మిల్’. భారతదేశంలో అతి
పద్ద పేపరు కర్ామగారం. 1942లో క్ాగజనగర్లో స్ాాపించ్బ్డంది.
47)
జనుగాం, సిరదుర్ పారంతంలో విడపో యి బ్తరకుతరనా గిర్ిజనులను అంద్ర్ిన్స ఒకొతాటి మీదిక్ి
తీసుకువచిచన ర్ాజగోండు నాయకుడు ‘భలలాల’. తమకంటూ ఒక ర్ాజయం ఉండాలని భావించి
సిరదుర్ని మొటర మొద్టగా తన గోండు స్ామలాజయ స్ాావరంగా ఎంచ్ుక్ ని క్ోట నిర్ామణానిక్ి నాంది
పలిక్ాడు. ఇతని పూర్ిత పేరు ‘భీమ్ భాలా ల సింగ్’. దాదాపు 9వ శతకంలో ఈ క్ోటను ‘భీమ్ భాలా ల
46 | P a g e
సింగ్’ నిర్ిమంచినటలర మనకు చార్ితక
ర ఆధార్ాలు చెబ్ుతరనాాయి. సిరదుర్ క్ోటకు సంబ్ంధించిన
ముఖదాారం నేటిక్ర శ్చథిలలవసా లో మనకు కనబ్డుతరంది.
48)
డెకొన్ పారంతం భారత దేశంలో విలీనం అవకముంద్ు ఈ ‘సిరదుర్ తాండూర్’ పారంతమంతా
‘నననార్తాండా’ స్ామలాజయంలో వుండేది. అనంతరం పరసత ుత ఆదిలలబ్ాద్ (ఎద్ులపురం)లో విలీనం
అయింది. గతంలో ఎద్ులలపురంగా ఉనా ఆదిలలబ్ాద్, బీజదపూర్ సులలతన్, అలి అదిల్ష్ా పేరు
మీద్ుగా ఆదిలలబ్ాద్గా మలరుు చెందింది. ‘అలి అదిల్ష్ా’ బీజదపూర్ పారంత స్ామలాజదయనిక్ి
సులలతన్గా వుండేవారు.
1724 పారంతంలో నిజదం ఇ ముల్ొ, ముబ్ార్ిజ ఖలన్ని ఓడంచి ద్కొన్ పారంతానిక్ి చ్కీవర్ితగా
వయవహర్ించి ద్ర్ాగలు, మసీద్ుల నిర్ామణాలను మొద్లుపటారడు. అయితే 1773లో మలోసజి భోంసేా
తన స్ామలాజదయనిా (ర్ాజూర్ా – చ్ందారపూర్) ఒపుందానిా అనుసర్ించి నిజదం అలీ ఖలన్క్ి
అపుగించాడు. అయితే ర్ాంగోజి భోంస్లేక్,ి బిరటీష్ర పాలకులకు మధయ వచిచన యుద్ధ ం
వాతావరణం క్ారణంగా, అతడు నిజదంల మద్ద తర క్ోరగా, నిజదం అతనిక్ి స్ాయపడాాడు. ఆ విధంగా
డెకొన్ పారంతంలో వునా గోండాానా పారంతం నిజదంల చేతరలోాక్ి వెళుంది.
49)
జనుగాం, తిర్ాయని, వాంక్ిడ, క్లర్ామేర్,ి గాంధార్ి ఖిలలా, తాండూరు, సిరదురు పారంతాలోా చెలా ల
చెద్ురుగా ఉనా గోండులంద్ర్ా ఏకతాటిపైక్ి తెచిచ వార్ిని ఒక జదతిగా నిలబ్టిరంది మలతరం గోండు
స్ామలాజయపు మొద్టి ర్ాజు ‘క్ోల్బిల్’. అతని అద్ుభత స్ామరాా నెైపుణాయలే గోండులను ఒక బ్లమన
ై
శక్ితగా ఒక జదతిగా నిలబ్టిరంది.
47 | P a g e
పర్ివరత న చెంది వార్ి జీవితాలిా విక్ాసవంతం చేసుకునాారు. ఈ నూతన పరక్ిీయని వార్ిని స్ ంత
ఆయుధాలను తయలరు చేసేవరకు తీసుక్తళు వార్ిలో స్ ంత స్ామలాజయ క్ాంక్షను కలిగలలల చేసింది.
ఆ క్ాలంలో వార్ి చ్ుటూ
ర నెలక్ ని వునా వివిధ స్ామలజిక పర్ిసా త
ి రలే వార్ి సార్ాజయ క్ాంక్షకు
క్ారణమయిేయలల చేసి వార్ిని చెైతనయవంతరలిా చేసంి ది. ఈ ఇనుము పర్ికర్ాల తయలర్ మూలంగా
వీర్ిని చ్ూసి ఇతర స్ామలాజయ ర్ాజులు సైతం భయపడేలల చేసింది. గోండు స్ామలాజయ విసత రణలో
ఎకుొవగా తోడుడంది. గోండు స్ామలాజయ మొద్టి ముగుగరు ర్ాజులు ‘భీమ్ భలలాల్ సింగ్, క్ార్ాజ
భలలాల్ సింగ్, హీర్ సింగ్’. ఇంద్ులో క్ార్ాజ భలలాల్ సింగ్ క్ ంచెం మృద్ుసాభావం గల వయక్ిత. అయితే
క్ార్ాజ క్ డుక్తైన హీర్ మలతరం వివేకవంతరడు, అతను పరజల మనిష్ిగా చ్ర్ితల
ర ో నిలిచిపో యలడు.
మొటర మొద్టిస్ార్ి భూమి శ్చసుత విధానానిా వార్ి స్ామలాజయంలో అమలు చేసిన నాయకుడు ఇతడే.
ఇతడు ఆదియల భలలాల్ సింగ్పై పో ర్ాడ అతనిా ఓడంచాడు. ఆదియల భలలాల్ సింగ్ ఒక కూ
ీ ర
సాభావం గల వయక్ిత.
50)
క్ోటని తన సైనిక, ఆర్ిధక స్ాావరంగా ఏరురచ్ుకునాాడు. అయితే గోండు ర్ాజుల స్ామలాజదయనిా
స్ాాపించిన ‘కుల్ బిల్’ గోండు స్ామలాజదయనిా ‘సిరదుర్’ (తెలంగాణ పారంతం) క్లంద్రంగా ర్ాజయ స్ాాపన
చేశారు.
18 మంది గోండు ర్ాజులు 870 నుండ 1751 వరకు అంటే సుమలరు 880 సంవతసర్ాల పాటల
పాలించినటలర చార్ితక
ర ఆధార్ాలు లభంచాయి. ఈ ర్ాజులు మొద్టగా సిరదుర్ అనంతరం బ్లలార్ాష
ఆ తర్ాాత చ్ందారపూర్ క్లంద్రంగా తమ పాలన క్ నస్ాగించినా మొద్టి క్ోట సిరదుర్పై మలతరం వార్ిక్ి
పరతేయక అభమలనం ఉండేది. గోండు ర్ాజయ స్ాాపన అధిక్ార్ికంగా క్రీ.శ. 870లో సిరదుర్ ర్ాజధాని
క్లంద్రంగా జర్ిగినా సిరదుర్ క్ోటలో వారు క్రీ.శ. 1242 వరక్ల పాలించారు.
48 | P a g e
సిరదుర్ స్ామలాజయం క్ిీంద్ తాండూర్, గాంధార్ి, జునగాం, ద్వేద్ురగ ం, వెలిా మొద్ల ైన పారంతాలు
ఉండేవి. ఆయల పారంతాలోా స్ామంతర్ాజులు సిరదుర్ ర్ాజులకు కపుం కడుతూ పర్ిపాలనను
క్ నస్ాగించేవారు. ఆ క్ాలంలో ఈ పారంతంలో ఎకుొకవగా గోండుల ఆధిపతయమే ఉండేది. ఇతర
ర్ాజుల ద్ండయలతరలు గోండు ర్ాజులపై మొద్ల ైన తర్ాాత వివిధ కులలలవారు, మతాలవారు ఈ
పారంతంలో స్ాావర్ాలు ఏర్ాుటల చేసుక్ోవటం పారరంభమైంది. గోండు ర్ాజులు తమ పాలన సజదవుగా
స్ాగటానిక్ి పాలనలో మంతరరలుగా, సలహాదారులుగా నియమించ్ుక్ోవడానిక్ి, వార్ాధ, నాగ్పూర్
పారంతాల నుండ క్ ంతమంది బ్ారహమణులను, ష్ావుక్ారా ను రపిుంచ్ుకునాారు. బ్లలాల్ష్ా తన
ర్ాజదానిని బ్లలార్ాషకుమలరచటంతో సిరదుర్ క్ోట క్ ంత క్ాలం పాటల ర్ాజులు లేకుండా
ఉండపో యింది. పర్ిపాలనా స్ౌలభయం క్ోసం బ్లలాల్ ష్ా సిరదుర్లో గోండు స్ామంత ర్ాజులను
క్ నస్ాగించాడు. ఆ ర్ాజులు క్ోటను పటిష్రపరచి సిరదుర్ పారంతంలో గోండు ర్ాజయ విసత రణ జర్ిగలలల
కృష్ి చేశారు.
51) చీరల తయలర్లో గదాాల మన ర్ాష్ారరనిక్ల పేరు తెచిచంది. జర్ అంచ్ుతో తళ్ళకులీనే నూలు
చీరలకు గదాాల చేనేత క్ార్ిమకులు పటిరంది పేరు. ఆ క్ాలంలోనే చేనేత క్ార్ిమకులను
సంస్ాానాధీశలు పో ర తసహించేవారు
52)
ర్ అంచ్ుతో పటలరచీరలను నేసిన నెైపుణయం ఇకొడ కళాక్ారుల సాంతం. మహబ్ూబనగర్ జిలలాలో
దాదాపు 6 వరకు సంస్ాానాలునాాయి. అంద్ులో గదాాల సంస్ాానం గుర్ించి పరముఖంగా
చెపుుక్ోవాలి.
మహబ్ూబనగర్ జిలలా గుండా పరవహిసత ునా కృష్ి , తరంగభద్ర నద్ుల మధయ విసత ర్ించి ఉనా గొపు
క్ోట గదాాల. జిలలాలోనే ఎంతో పారధానయం, పారముఖయత కలిగిన సంస్ాానం ఇది.
49 | P a g e
గదాాల, సింగపు, సిదధ ావురం, అహో బిలం, బ్ండ ఆతమకూరు, సిర్ిసిలా పారంతాలు సహా 100 గాీమలలు
గదాాల సంస్ాానంలో ఆనాడు వుండేవి. 1663వ సం||లో పద్ద స్ామ భూపాలుడు ఈ విశాలమన
ై
శతరర ద్ుర్లభద్యమైన క్ోటను కటిరంచాడు.
53) 17వ శతాబ్ద ంలో ‘పదిదర్తడా ’ గదాాల పారంతానిక్ి నాడేగౌడ్’గా ఉండేవాడు. ఈయన వూడూర్ి
నాడేగౌడ్ కుమలర్తతను వివాహం చేసుకునాాడు. పూడూరు సంస్ాానానిా 49 సం||ల పాటల
పాలించిన పద్ద స్ామ భూపాలుడు. పద్ద స్ామ భూపాలుడ పేర్ల చ్ర్ితల
ర ో స్ో మనాదిగ
ర ా
కనిపిసత ుంది. 1663 – 1712 సం||ల మధయ క్ాలం వరకు అంటే 49 సం||ల పాటల గదాాల
సంస్ాానానిా ఆయన పర్ిపాలించారు. ఈయనకు ఇద్ద రు భారయలు. మొద్టి భారయకు సంతానం
కలగకపో తే. ర్తండవ భారయ కుమలరులు ర్ాజదతిరుమలర్ావు, ర్ాజదర్ామలర్ావులు ఆయన
వారసులుగా తరువాతి క్ాలంలో గదాాల క్ోటను పాలించినటల
ా చ్ర్ితర చెబ్ుతోంది.
55) గోదావర్ిక్ి ఉప నది అయిన మంజీర్ా నది మద్క్ జిలలాలో 96 క్ిలోమీటరా ద్ూరం
పరవహిసత ుండగా క్ లలచరం మండల పర్ిధిలోని ఘనపూర్ ఆనకటర దిగువన, పాపనాపేట మండ
లం నాగాసనిపలిా గాీమ శ్చవారా లో ఏడుపాయలుగా చీలిపరవహించి క్ దిద ద్ూరం తరు వాత మళీా
పాయలన్సా ఏకమై ముంద్ుకు స్ాగి పో తర ంంది. ఇలల ఓ నది ఏడు పాయలుగా చీలి మళీా ఒకచోట
కలిసి పరవహించ్ డం దేశంలో ఇకొడ తపు మర్త కొడా లేద్ు. మహాభారత క్ాలంలో జనమేజయ
మహా ర్ాజు ఇకొడ సరుయలగం చేసినటలర చార్ితక
ర ఆధార్ా లునాాయి. ఇలలంటి అరుదెైన
పరదేశంలోనే మంజీర్ా నదీ పాయ ఒడుాన ర్ాతి గుహలో వనద్ుర్ాగమలత క్ లువెైంది
50 | P a g e
56) దేవరక్ ండ క్ోట నలగగండ జిలలా చ్ర్ితారతమక వెైభవానిా గూర్ిచ సగరాంగా సకల
క్ ండల పారంతాల నడుమ సుమలరు 52? ఎకర్ాల విసీత రింలో విసత ర్ించ్బ్డ వుంది.
క్ాకతీయ ర్ాజుల
విధాలుగా తీర్ిచదిద్దబ్డంది.
150 సంవతసర్ాల పాటల వారు పాలించారు. దేవరక్ ండ క్ోటని క్లంద్రంగా చేసుక్ నిపాలించినవార్ిలో
పద్మనాయక ర్ాజులు ముఖుయలు.
51 | P a g e
మలద్నాయుడు ముంద్ుగా క్ోట నిర్ామణానిా పారరంభంచినటలర
చార్ితక
ర కథనం. ఈ తరం తరువాతి వార్తైన సింగమ
పంచ్ుకునాారు.
ర్ాజయపాలనకు వార్ి ర్ాజ చిహా ంనలుగా మనకు కని పసి ంారత ంుంు. చ్పే
57) ‘జల్- జంగిల్ -జమీన్’ క్ోసం పో ర్ాడన ఆదివాసీ యోధుడు క్ మురం భీం
58) క్ ండా వెంకటరంగార్తడా 1891 డసంబ్ర్ 12న ఆనాటి అతారఫ్ బ్లలద (ఈనాటి రంగార్తడా జిలలా)
మంగళారం గాీమంలో జనిమంచాడు. పీా డర్ చేసే ర్ోజులోా రంగార్తడా వక్రళ్ును తయలరు చేసల
ే ల
క్ాాసులు నడపాడు. క్ోతాాల్ వెంకటర్ామలర్తడా అంతటి వయక్ితక్ి నాయయ సలహాదారుగా ఉండేవాడు.
ఆంధరపితామహా మలడపాటి వార్ిపై రంగార్తడా ని గురుభావం ఉండేది. అంద్ుకనే 1946లో
ఆంధరపితామహుని ష్ష్ిరపూర్ితని హైద్ర్ాబ్ాద్లో ఘనంగా జర్ిపించి ఆ విధంగా తన గురుద్క్షణ
చెలిాంచ్ుకునాాడు.
52 | P a g e
బ్ూరుగల మంతిర వరగ ంలో ఆయన ర్తవినూయ, ఎకసయిజు శాఖలు నిరాహించాడు. పరతేయక తెలంగాణ
ర్ాష్ర ంర విష్యంలో ఏ మలతరం ర్ాజీపడని రంగార్తడా చివరకు పద్ద మనుష్రల ఒపుంద్ంపై సంతకం
చేయవలసివచిచంది. ర్ాష్ర ర ర్ాజక్రయలలలో తెలంగాణ పితగా పేరు తెచ్ుచకునా క్ ండా
వెంకటరంగార్తడా 1970 జూల ై 24వ తేదీన కనుామూస్ాడు.
59)
నలగగండ జిలలా నిండా ఎంతో చ్ర్ితర దాగి ఉంది. అలలంటి జిలలాలో భువనగిర్ిక్ి ఒక పరతేయకత కూడా
ఉంది. భువనగిర్ి ఖిలలా నలగగండ జిలలా గుండెలమీద్ తల తర
త కునా ఆతమగౌరవ క్ోట. హైద్ర్ాబ్ాద్ –
వరంగల్ వెళళు మలరగ మధయలో ఒక గాీనెైట్ క్ ండపై అద్ుభత ర్ాతి నిర్ామణం ర్ాజద్రుంలల
కనిపిసత ుంది అదే భువనగిర్ి ఖిలలా. అనేక ర్ాజవంశ్రయుల పాలన ఈ క్ోట క్లంద్రంగా క్ నస్ాగింది
పశ్చచమ చాళ్ళకయర్ాజతైన 6వ తిరపుర వికీమలదితరయడు 12వ శతాబ్ధ ంలో ఈ క్ోట నిర్ామణానిక్ి నాంది
పలిక్ాడని చార్ితక
ర ఆధార్ాలు చెబ్ుతరనాాయి. అంద్ువలనే తిరభువనగిర్గ
ి ా ఏరుడంద్ని చ్ర్ితర
విశాాసం. తద్నంతరం నవాబ్ుల పాలనలో భువనగిర్ిగా పర్ిణామం చెందింది. ఈ భువనగిర్ి క్ోట
కళాయణచాళ్ళకుయల పర్ిపాలనలో వార్ి స్ామంతరల ఆధీనంలో ఎకుొవ క్ాలం ఉంది.
60)
చివర్ి వరకూ ‘గోండు’, ‘గిర్ిజన’ జదతి క్ోసం పో ర్ాటం చేసిన ర్ాజులలో ‘ర్ాజగోండ్’లు కూడా
ముంద్ు వరుసలో నిలుస్ాతరు. అలల వారు నిర్ిమంచ్ుకునా క్ోటలలో ఆదిలలబ్ాద్ జిలలా,
మంద్మర్ిీ మండలంలోని బ్ కొలగుటర గాీమలనిక్ి ద్గగ రలోని ‘గాంధార్ి ఖిలలా’ ఒకొటి. మంచిర్ాయల
నుండ ఆసిఫాబ్ాద్క్ి వెళళు దార్ిలో బ్ కొలగుటర నుండ 5 క్ి.మీ. ద్ూరంలో కనిపించే ఈ క్ోట
బ్ కొలగుటర కు ద్గగ రలోని ద్టర మైన అటవీ పారంతంలో ఉంది. 3 క్ిలోమీటరుా నడచి వెళత ళ తపు ఈ
ఖిలలాను చేరుక్ోలేం. క్ోటకు వెళళు మలరగ ం అసత వయసత ంగా ఉండటం వలా బ్ృంద్ంగా వెళత ళనే మంచిది.
చార్ితక
ర ఆధార్ాల పరక్ారం ఇది సుమలరు వెయియ సంవతసర్ాల క్ిీతం నిర్ిమంచ్బ్డన క్ోట అని
తెలుస్ోత ంది. గోండు ర్ాజులు ఈ గాంధార్ి ఖిలలాను క్లంద్రంగా చేసుక్ ని చ్ుటలరపరకొల పారంతాలను
53 | P a g e
చాలల సంవతసర్ాలపాటల పాలించారు. క్ ంత క్ాలం పాటల వడెా ర్ాజులు, ర్తడా ర్ాజులు కూడా ఈ
ఖిలలా క్లంద్రంగా తమ పర్ిపాలనను క్ నస్ాగించిన వార్ిలో నిలుస్ాతరు
క్ోటపై మర్ో పరధానాకరషణ క్ ండను తొలచి నిర్ిమంచిన నాగశేష్రడ ఆలయం. సుమలరు 8 అడుగుల
ఎతర
త లో 12 అడుగుల నాగశేష్రని విగీహం అతయంత ఆకరషణయ
ీ ంగా, నయన మననహరంగా
ఉంటలంది. గిర్ిజనులు నాగశేష్రడక్ి కూడా తమ మొకుొలు చెలిాంచ్ుకుంటారు. ఈ ఆలయం
పకొనే మూడు బ్ావులుంటాయి. స్ాానికులు వీటిని ‘సవతరల బ్ావుల’ని పిలుస్ాతరు. చాలల
పుర్ాతన బ్ావుల ైనపుటిక్ర అవి క్ ంచెం కూడా చెకుొచెద్రలేద్ు. వేసవిలో కూడా వీటిలో న్సరు
నిలువ వుంటలంది.
61)
ఆదిలలబ్ాద్ జిలలా ఆసిఫాబ్ాద్ (ఒకనాడు జున్గావగా పిలిచే వారు) పటర ణానిక్ి చెందిన పైక్ాజీ,
ద్ండనాయకుల వెంకటర్ావు శ్రీమతి పద్ుదబ్ాయి ద్ంపతరలకు 1889 మలర్ిచ 12వ తేదన
ీ
జనిమంచాడు. ఆయన జనిమంచిన ర్ోజు తెలంగాణ పారంతం అంతా సంబ్ర్ాలు జరుపుకుంది.
‘క్ మురం భీము’ తరఫున వక్ాలలత చేసింది పైక్ాజీనే.
1948వ సం||లో నిజదం ర్ాష్ర ంర ఇండయన్ యూనియన్లో విలీనమైంది. 1948 సపర ంబ్ర్ 14వ
తేదీన ఇండయన్ ఆర్మ చాందావెైపు నుండ ఆసిఫాబ్ాద్ వెైపు ర్ాస్ాగింది. రజదక్ారుా ‘బ్ుజిజ ర్ఘలట్’
బిరడజ ని పేలిచవేసి భారతసేనలు ఇటలవెప
ై ు ర్ాకుండా తీవర అడా ంకులు కలిుంచారు. పైక్ాజీ
నాయకతాంలో యువకులు, రజదక్ారా చ్రయలను తిపిుక్ టిర ఇండయన్ ఆర్మక్ి స్ాాగతం పలిక్ారు.
రజదక్ారుా తోక ముడచి పార్ిపో యలరు
1973 అక్ోరబ్ర్ 10వ తేదన
ీ తన 87 సంవతసర్ాల వయసుసలో ఈ ‘ఆదిలలబ్ాద్ గాంధీ’ తరది శాాస
తీసుకునాాడు. జీవించిననాాళ్ళు పేద్ పరజల సేవే శాాసగా భావించి, గిర్ిజనుల పరగతే లక్షయంగా
భావించి తెలంగాణ ర్ాష్ర ంర క్ోసం కలలుగనా ర్ాంచ్ంద్ర్ ర్ావు పైక్ాజీ నిజమైన తెలంగాణ
తాయగధనుడు.
54 | P a g e
62) మలడపాటి వారు 1885 సంవతసరం జనవర్ి 2వ తేదీన జనిమంచారు. ఐద్ు సంవతసర్ాల
వయసులోనే తండర చ్నిపో గా, సూర్ాయపేటలో ఉదో యగం చేసత ునా మేనమలమ ద్గగ ర పర్ిగారు.
హనమక్ ండలోని ఉనాత పాఠశాలలో చేర్ి మదారసు యూనివర్ిసటీ మటిక
ర ుయలేష్న్ పర్క్ష
పాసయలయరు. అనంతరం వరంగల్ జిలలా విదాయశాఖలధిక్ార్ి క్ార్ాయలయంలో నెలకు 40 రదపాయల
వేతనంపై మీర్మున్సష (హడ్కా ర్ొ) ఉదో యగంలో చేశారు. ఎనిమిది సంవతసర్ాలు ఆ ఉదో యగంలో
ఉండ హద్
ై ర్ాబ్ాద్క్ చిచ ‘లల’ పర్క్ష పాయసై పారక్రరసు పటారరు. వక్ాలత విడచి పటేరనాటిక్ి ఆయనకు
నెలకు ఆరువంద్ల ఆదాయం వచేచది. పంతరలుగార్ి సేవ ర్ాజక్రయ పార్రల దాార్ా జరగలేద్ు.
నిర్ామణాతమకమైన సంసా లదాార్ా జర్ిగింది.
నిజదం ర్ాష్ర ర ఆంధరజనసంఘం అధయక్షుడు ర్ావు బ్హద్ుర్ స్ామల వెంకటర్తడా , క్ారయద్ర్ిీ
మలడపాటి హనుమంతర్ావు. ఒక దీపం వెలిగింది. ఒక్ానొక పర్ాభవాగిాలోంచి పుటిరంది నిజదం
ఆంధోర ద్యమం. అది 1921 సంవతసరం నవంబ్రు 12వ తేది వివేక వరధన్స ఉనాత పాఠశాలలో
హైద్ర్ాబ్ాద్ హింద్ూ సంస్ాొర సభ జరుగుతరనాది.
ర్ాష్ారరనిక్ి స్ాాతంత్ిం లభంచిన తరువాత 1951లో హైద్ర్ాబ్ాద్ నగర పాలక సంఘలనిక్ి
పంతరలుగారు తొలి మేయరుగా ఎనిాకయలయరు. ఆయన వెంట ఈ పద్విక్ి మూడు స్ారుా
ఎనిాకవుతూ వచాచరు. ఆంధరపద
ర ేశ్ విధాన పర్ిష్త అధయక్షునిగా మలడపాటివారు ఆర్లళ్ళు ఆ
పద్విలో ఉండ, ఉనా త ఆద్ర్ాీలతో సభుయలంద్ర్ిక్ి మనానలు ప ందారు.
శాసన మండలి అధయక్ష పద్వీ విరమణ అనంతరం పంతరలుగారు విశాీంతి జీవితానిా గడుపుతూ
1970 నవంబ్రు 11వ తేదీన తమ 86వ ఏటా క్ాల ధరమం చెందారు.
55 | P a g e
అలీ నవాజ జంగ్ పరతిభకు నిలిచిన పారజతకరులు. ఇంద్ులో ఏ ర్ాయిని తటిరనా ఆయన రదపమే
పరతిఫలిసుతంది. అంద్ుక్ల ఆయన ‘ద్కొను భగరథుడు’.
అలీ నవాజ జంగ్ అసలు పేరు మీర్ అహమద్ అలీ. ఆయన 1896 జుల ై 11వ తేదీన హైద్ర్ాబ్ాద్లో
జనిమంచారు. ఆయన పరతిభను మచిచ నిజదం పరభుతాం ఆయనకు ‘అలీ నవాజ జంగ్’ అనే బిరుద్ు
పరస్ాదించింది. ఆ పేర్ల సిారపడపో యింది.
65)
తెలంగాణ పో ర్ాటంలో పాలగగనా దాశరథి కృష్ి మలచారుయలు ధెైరయంతో ‘‘మల నిజదం నవాబ్ు
జనమజనామల బ్ూజు’’ అని నిరసన గళ్మతిత నంద్ుకు చేతరకు బ్ేడీలు వేయబ్డాాయి. మలనుక్ోట
బిడా గదా! పౌరుష్ానిక్లం తకుొవ? అవును! దాశరథి పుటిరంది తెలంగాణ మలగాణిలోనే! అదీ –
వరంగల్ జిలలా మలనుక్ోట తాలుక్ాలోనే! ఆ ఊర్ల గూడూరు! 1927వ సంవతసరం, జుల ై 22న.
యువరకత ం ఉరకల తర
త తరంటే అక్షర్ాలిా కతర
త లుగా ద్ూసి ‘అగిాధార’గా ‘రుద్రవీణ’గా ఎలుగతతిత
తెలుగు స్ాహితాయనిక్ి ఒక క్ తత ఒరవడ తెచాచరు
‘ఓ న్నజయము పిశాచమయ! క్ానర్ాడు
న్ననుా బర లిన ర్ాజుమయక్నాడేన్న –
తీగలను తంపి అగణాలో దంపినావు
నా తలంగాణ్! క్ోటి రతాాలవీణ్’
అంటూ పరభుతాానెాదిర్ించ్డానిక్ి బ్ గుగతో జతైలు గోడ మీద్ వారసిన దాశరథి తన జీవితంలో ఎననా
మజిలీలు చేస,ి చివర్ిక్ి 1987 నవంబ్ర్ 5న ఈ లోక్ానిా విడచి వెళుపో యలరు.
అలీ నవాజ జంగ్ గురుతండ పో యిేలల ఆయన పుటిరన ర్ోజు జుల ై 11ని తెంగాణ ర్ాష్ర ర పరభుతాం
‘తెంగాణ ఇంజన్సర్స డే’ గా జరుపుకుంటలనాది.
56 | P a g e
66) అంటర్ానివారుగా హింద్ువులు ద్ూరంగా ఉంచిన వార్ిని ‘‘ఆది హింద్ువులు’’గా ఈ పవితర
భారతదేశంలో తొటర తొలుత నివసించిన సంతతిగా భాగయర్తడా వరమ నిరదపించారు. ఈ కీమంలో
తెలుగుదేశంలో యుగయుగాలుగా నివసిసత ునా ద్ళతరలే ఆదివాసులని, అసలు సిసలు
భూమిపుతరరలని చాటారు. స్ాాతంతా్ానికంటే పూరామే 1906లో ‘‘జగన్మితర మండలి’’ అనే
సంసా ను ఆయన నెలక్ లలురు. దానేా ఆ తర్ాాత ఆయన 1911లో ‘‘మన సంఘం’’గా మలర్ాచరు.
చివర్ిక్ి దానిా ‘‘ఆది హింద్ూ స్ాంఘిక సేవా సంసా ’’గా 1922లో తీర్ిచదిదద ారు. అంటర్ానితనంపై
ఆయన అలుపరుగని పో ర్ాటం చేశారు. మలదిర్ి వెంకయయగార్ి కుమలరుడు భాగయర్తడా వరమగా,
ఎం.వి. భాగయర్తడా వరమగా పరసిదధ క్
ి తక్ాొడు.
67) 1923లో ఆది హింద్ూ స్ామలజిక సంఘం సభకు అధయక్షత వహించిన శ్రీ గోస్ాామి ర్ాజదధర్
ర్ాజగిర్ి జీ నరసింగ్జీ చేసిన వాగాదనం మేరకు హద్
ై ర్ాబ్ాద్లోని చాద్ర్ఘలట్ వంతెన సమీపంలో
ఆది హింద్ూ భవనం నిర్ిమంచి ఇచాచరు. పరసత ుతం ఈ భవనంలో భాగయస్ామరక బ్ాలిక్ోనాత
పాఠశాల పనిచేసత ునాది.
68) శ్రీ సురవరం పరతాపర్తడా ఉద్ద ండపిండం. ఉద్గ ంర థకరత . స్ాహితయ పర్ిశ్రలకుడేక్ాద్ు, చ్కొని
విమరీకుడు. తెలుగు చ్ద్ువే కరువెైన దినాలలో నా స్ో ద్రులకు తెలుగు చ్ద్ువుకునే
హకుొనాద్ని జబ్ాచ్ర్ిచి చెపిున గొపుద్నం. నిజదం నవాబ్ు ఫర్ామనాలకు నిలబ్డ యిదేమిటని
తొలిస్ార్ి అడుగగలిగిన గుండె దిటవు ఆయనక్ల చెలిాంది. నిరంకుశ పరభుతాానిా నిశ్చతంగా
విమర్ిీసూ
త ‘గోలక్ ండ పతిరక’ను నిరాహించిన స్ాహసి ఆయన.’’ – సురవరం పరతాపర్తడా గుర్ించి
నారా వెంకటేశారర్ావు
సురవరం పరతాపర్తడా అపుటి గదాాల సంస్ాానానిక్ి ర్ాజధానిగా ఉనా బ్ో రవెలిా గాీమంలో 1896వ
సంవతసరం మే 28 తేదీన తమ మలతామహుల యింటలా జనిమంచారు. క్ాని ఆయన సాగాీమం
అలంపురం తాలూక్ాలోని ఇటిక్ాయలపాడు. ‘మలవూరు న్సరులేని ఇటిక్ాలపాడు’ అని చ్మతాొరంగా
తమ వూర్ి గుర్ించి ఆయన చెపుుకునేవారు.
57 | P a g e
పతిరక పారరంభోతసవం జరపడానిక్ి ఫలలన శభసమయమని పరతాపర్తడా నిరియించ్లేద్ు. ర్ాజ
బ్హద్ూర్కు ఏ ర్ోజు విర్ామం దొ ర్ిక్ితే అదే శభ సమయమనుకునాారు. 1926 మే 5వ తేదీన
10 గంటలకు పతిరకను పారరంభదాదమని ర్ాజద బ్హద్ూర్ హుకుం అయింది. అదే ర్ోజు అదే
సమయంలో పతిరక పారరంభోతసవం జర్ిగింది. ఈ విధంగా పంచాంగంతో సంబ్ంధంలేని శభ
ముహరరత ంలో గోలక్ ండ దెైావార పతిరక పారరంభమంై ది.
69) 1952 ఎనిాకల అనంతరం ర్ాష్ర ంర లో మొద్టి పరజద పరభుతాం ఏరుడరది. దానిక్ి బ్ూరుగల
ముఖయమంతిర అయలయరు. అంద్ుకనే బ్ూరుగలను తొలి పరజద ముఖయమంతిర అనాాము. డా॥
బ్ూరుగల ర్ామకృష్ాిర్ావు 1899 సంవతసరం మలర్ిచ 13వ తేదన
ీ మహబ్ూబనగర్ జిలలా కలాకుర్ిత
తాలూక్ా పడకల్ గాీమంలో తమ మలతామహుల యింటలా జనిమంచారు. ఆయన సాగాీమం
బ్ూరుగల. ఇంటిపేరు పులా మర్ాజువారు. పూణేలో చ్ద్ువుకునే ర్ోజులోా మహార్ాష్ర ర సంపరదాయం
పరక్ారం వూర్ిపేర్ల యింటిపేర్తైంది. అదే సిారపడపో యింది
70)
58 | P a g e
అనేక తటాక్ాలు నిర్ిమంచినటల
ా పరతాపచ్ర్ితర తెలుపుతరనాది. ఈ క్ాలపు శాసనాలలో గణపతి
సముద్రమనే పేరుతో గణపతిదేవుడు సాయంగా నిర్ిమంచినవి క్ాని, అతని స్ామంత, మలండలికులు
నిర్ిమంచినవి క్ాని అనేక తటాక్ాలు తెలుగు దేశమంతా కనిపిసతవి.
73)
ఘనపురం చరువు :
59 | P a g e
ర్ామపు చెరువు నిర్ిమంచిన క్ాలంలోనే దీని నిర్ామణం జర్ిగింది. దీని క్ిీంద్ స్ాగయిేయ భూమి 350
ఎకర్ాలు.
క్ాకతీయుల క్ాలపు పద్ద చెరువులలో ఇది ఒకటి. లకివరం చెరువు, పాక్ాల చెరువు, ఖమమం
జిలలాలోని బ్యలయరం చెరువులకు మూడు పద్ద వాగులనుండ న్సరు చేరుతరంది. ఒక పద్ద పీఠభూమి
ఆయకటలరగా ఈ వాగులు మూడు దికుొలకు పరవహిసత ునావి. గణపతిదేవుని స్ో ద్ర్ి, నతవాడ
రుద్ురని భారయ మల
ై లంబ్ బ్యలయరం చెరువును వేయించింది. ఈ సంద్రభంగా ఈమ వేయించిన
శాసనం క్ాకతీయ వంశజుల తొలి చ్ర్ితన
ర ు తెలుసుక్ నే క్ రకు ఎంతో పారమలణికమైంది.
75) కుంద్వరం గాీమ సమీపంలో తన పేర గణపతి దేవుని మర్ొక స్ో ద్ర్ి కుంద్మలంబ్కుంద్
సముద్రమనే చెరువును వేయించింది. గణపతిదేవుని సేనాని చౌండసేనాని వరంగలుాకు 12 క్ి.మీ.
ద్ూరంలో క్ ండపర్ిత గాీమంలో చౌండ సముద్రమనే చెరువును నిర్ిమంచినాడు. ఇతని భారయ
మైలమ కర్ంనగర్ జిలలా కటలకూరులో ఒక చెరువును వేయించింది. ర్లచెరా వంశానిక్ి చెందిన
పిలాలమర్ిీ స్ా మంతరలు తమ మలనయమైన నేటి నలా గొండ జిలలాలో ఎననా చెరువులను
నిర్ిమంచినారు. మలడపలిా క్ి చెందిన బ్ లా యనాయకుడు వివిధ పారంతాలలో ఏడు చెరువులను
తరవిాంచినటల
ా తెలుసుతనాది. వాసత వంగా వరంగలుా, ఖమమం, కర్ంనగర్, నిజదమలబ్ాద్ు, నలా గొండ,
మహబ్ూబనగర్ జిలలాలలో చెరువులేని గాీమం లేద్ంటే అతిశయోక్ితక్ాద్ు
77)
60 | P a g e
మోట, ర్ాటాాలు, ఏతాములతో న్సరు తోడ పంటలు పండరచే పద్ధ తి క్ాకతీయులక్ాలంలో
పరచ్లితమై ఉండేది. లోతెన
ై బ్ావులనుండ న్సరు చేదే క్ రకు మోటకు, ర్ాటాాలకు ఎద్ుదలను
వాడేవారు. దో సపాడు శాసనం ఒక ర్ాటాానిా అవసరమైన కలపతో, ఎద్ుదలతో దానం చేసన
ి
విష్యం పరస్త ావించింది
78) యుద్ధ మలా జినాలయలనిక్ి, మధుపేశార్ాల యలనిక్ి క్ాకతీయ పరథమ బ్ేతర్ాజు, మొద్టి
పో ర లర్ాజు ర్ాటాాలను దానం చేసిన సనిావేశానిా శనిగరం శాసనాలు తెలుపుతరనావి. అకొడనే
భీమేశారునిక్ి ద్ండనాయకుడెైన క్ ండమయయ ర్ాటాాలను దానం చేసినటల
ా మర్ొక శాసనంలో
ఉనాది.
79) క్రీ.శ. 1108 నాటి వేములవాడ శాసనంలో మహామండలేశార జగదేదవరసు ఇలా ంద్ుకుంటను
దానం చేసినటలరనాది. ఒదిదర్ాజు చెరువును సాయంభూమలిా నాథ దేవునిక్ి దానం చేసిన విష్యం
మగతల శాసనం తెలుపుతరనాది
80) చెరువులు, క్ాలువలు నిరాహించేక్ రకు పరభుతాం శీద్ధ చ్ూపేది చెరువుకటర లు, తూములు,
క్ాలువలకు మరమమతరల నిమితత మై వయకుతలను నియమించి, పుటిరక్ి కుంచ్ం చొపుున వార్ిక్ి
చెలిాంచే విష్యం శాసనాలోా పరస్త ావితమైంది.
82)
ఆబ్ుల్ హసన్ తాన్సష్ా… వాళ్ు నృతాయనిా చ్ూసి ఇంక్ా అభవృదిధ పరచ్ండ అంటూ ఆ నృతాయనిా
పరద్ర్ిీసుతనా కుటలంబ్ాల వార్ిక్ి కూచిపూడ అగీహార్ానిా దానమిచాచడు. తాన్సష్ా ఇనాముగా
పరకటిసత ూ ఫర్ామనా జదర్చేసిన కూచిపూడ అగీహారం భూములు క్లవలం ఆరు కుటలంబ్ాలకు
61 | P a g e
మలతరమే క్ాద్ు. అకొడ వర్ిాలిాన వేదాంతం, వెంపటి, హర్ి, భాగవతరల, పసుమర్ిత, జోశయల,
మహంక్ాళ, ఏలేశారపు, చింతా, తాడేపలిా , బ్ క్ాొ వార్ిక్ి చెందిన పద్క్ ండు వంశాలవార్ిక్ి ఆ
భూపంపిణీ జర్ిగింది.
83) మొద్టి నిజదం ఢలీా ంినుంచి ద్కొను వసుతనాపుుడు ఆకలి ద్పుులతో ఖులలదబ్ాద్
సమీపంలో ఒక ఫక్రరు కుటీరంలోక్ి వెళాుడట. అపుుడు ఆ ఫక్రరు క్ నిా ర్ొటర లు తెచిచ నిజదం
ముంద్ు పటారడట. ఏడు ర్ొటర లు తినగానే నిజదం కడుపు నిండపో యింద్ట. మర్ొకటి తినమని
ఫక్రరు ఎంతచెపిునా నిజదం ఒకొ ముకొయినా తినలేకపో యలడట. అపుుడు ఆ ఫక్రరు`న్స వంశం
ఏడో తరంతో అంతర్ించి పో తరంద్ని జోసయం చెపిు, తన భుజంమీద్ ఉనా పసుపుపచ్చబ్టర నిజదం
తలకు చ్ుటిర ఆశ్రరాదించి పంపాడట. ఆనాటి పసుపు పచ్చబ్టర , దాని మధయ గుండరటి ర్ొటర ముకొ
నిజదం పరభుతా పతాకమంై ది.
84) ఏడవ నిజదం నవాబ్ు ఉస్ామన్ అలీఖలన్ 1911లో ర్ాజదయధిక్ారం చేపటారడు. 1918లో
ర్ాష్ర ంర లో అభవృదిధ శకం పారరంభమైంది. ఆ సంవతసరమే ఉస్ామనియల విశావిదాయలయం
ఏరుడరది. మూసీనది వరద్లను అర్ికటర డానిక్ి ఉస్ామన్స్ాగర్, హిమలయత స్ాగర్లు కటారరు.
నిజదంస్ాగర్ నిర్ామణంతో ఏటా మూడు లక్షల ఎకర్ాలకు న్సటిపారుద్ల వసతి కలిగింది. పాలేరు,
వెైర్ా, తరంగభద్ర, ర్ాజోలిబ్ండ, కడెం, మూసీ, మలనేరు పారజకురలు ఉస్ామన్ అలీఖలన్ నిర్ిమంచినవే.
ఆ పారజతకరులు నిర్ిమంచిన ఇంజిన్సరు అలీ నవాజజంగ్. బ్ో ధన్లో నిర్ిమంచిన నిజదం ష్రగర్ ఫాయకరర్
ఆసియల ఖండంలోనే పద్ద ది. ఉస్ామనియల విశావిదాయలయం, ఉస్ామనియల ఆసుతిర, సేరట్ సంటరల్
ల ైబ్ర్
ర , హైక్ోరుర, అసంబీా భవనాలు నిజదం కటిరంచినవే. ఈ భవనాల నిర్ామణంలో ఏడవ నిజదం,
మొగల్ చ్కీవరుతలకు ధీటల అనిపించాడు. 1944లో నిజదం ఆసుతల విలువ రద.800 క్ోటల
ా
ఉంటలంద్ని ర్డర్స డెైజతస్ర అంచ్నా వేసింది. స్ాలుసర్ి ర్ాబ్డ రద. 360 లక్షలని ఆ పతిరక
తెలిపింది. తాను నెలకు రద. 70లోపునే తన ఖరుచలకు వాడుకుంటానని నిజదం ఆ పతిరక్ా
విలేకర్ితో చెపుుకునాాడు.
62 | P a g e
85)
విజదఞన చ్ందిక్
ర ా గీంథమలల (1906)
నిజదం ర్ాష్ర ంర లో గీంథమలలల స్ాాపనకు మలరగ ద్రీకమైన పారతఃసమరణీయ సంసా , 1906లో ఏరుడన
విజదఞన చ్ందిక్
ర ా గీంథమలల. 1901లో హైద్ర్ాబ్ాద్ులో శ్రీకృష్ి దవ
ే ర్ాయలంధర భాష్ా నిలయ
స్ాాపనకు దో హద్ం చేసిన వార్ల ఈ గీంథమలలను నెలక్ లుటం గమనించ్వలసిన అంశం.
క్ మర్ాీజు లక్షమణర్ావుతో పాటల, మునగాల ర్ాజద నాయని వెంకట రంగార్ావు, ర్ావిచెటర ల
రంగార్ావు, గాడచెరా హర్ి సర్ోాతత మ ర్ావు, అయయదేవర క్ాళళశారర్ావు , ఆదిర్ాజు వీరభద్రర్ావు
ఈ గీంథమలల నిరాహణలో పాలగగనాారు. ఈ సంసా పరచ్ుర్ించిన పరసద్
ి ధ పర్ిశోధకుల న
ై క్ మర్ాీజు
వార్ి, హింద్ూ మహాయుగము, తెలుగులో మొటర మొద్టి పారమలణిక చార్ితక
ర గీంథంగా
పేర్ొొనద్గింది. ర్తండవ భాగమైన ‘మహమదీయ మహాయుగం’లో గోలక్ ండ మంతరరల ైన అకొనా,
మలద్నాల చ్ర్ితర సవిసత రంగా ఉంది.
అయితే 1908 లో ఈ గీంథమలల క్ారయక్షలతంర మదారసుకు మలరటంతో దీనిక్ి హైద్ర్ాబ్ాద్ుతో
సంబ్ంధం తెగిపో యింది. క్ాని తెలంగాణ పర్ిశోధకులకు ఆద్ుయడెైన ఆదిర్ాజు వీరభద్రర్ావు,
లక్షమణర్ావు వెంట మదారసు వెళా 1908 నుంచి 1914 వరకూ ఆయనకు సహాయకుడుగా
ఉనాాడు
86)
విజదఞన పరచారణీ గీంథమలల (1918)
వరంగల్ జిలలా ఇనుగుర్ిత గాీమం నుండ తొలి తరం వారపతిరక ‘తెనుగు’ (1922) ను నడపిన
ఒదిదర్ాజు స్ో ద్ర కవులు (సీతార్ామచ్ంద్రర్ావు, ర్ాఘవరంగార్ావు) అంతకుముందే ‘విజదఞన
పరచారణీ గీంథమలల’ను (బ్హుశా క్ మర్ాీజు లక్షమణర్ావు సూూర్ితతో) నెలక్ లలురు. 1918లో ఆ
గీంథమలల పక్షవన సీతార్ామచ్ంద్రర్ావు నవల ‘రుద్రమదేవి’ బ్జవాడలో అచ్చయిన సంద్రభంలో
ముద్రణకు సంబ్ంధించిన పనులన్సా నేరుచక్ ని మరుసటి సంవతసరమే మదారసు నుండ ముద్రణా
63 | P a g e
యంతారనిా క్ నుగోలు చేసి ‘విజదఞన పరచారణీ ముద్రణాలయం’ (1919) పారరంభంచారు.
వివిధ వృతిత కళ్లోా ఆర్ితర్
ే ిన ఒదిదర్ాజు స్ో ద్రులు తాము ఆర్ిజంచిన విజదఞనానిా అంద్ర్ిక్ర
పంచాలనా తపనయిే ఈ గీంథమలల స్ాాపనకు పేర
ర కమైంది. అక్ిొనేపలిా జదనక్ి ర్ామలర్ావు
గీంథమలల సంపాద్కులుగా వయవహర్ించారు. విజదఞన దాయకమూ, దేశభకత పరబ్ో ధకమూ అయిన
గీంథాలను నెలక్ కటన
ై ా పరచ్ుర్ించాలనా ఆశయంతో నెలక్ నా ఈ సంసా 1932 వరకూ సుమలరు
ఇరవెైక్ిపైగా గీంథాలు పరచ్ుర్ించింది. వీనిలో ఒకటి ర్తండు తపు మిగిలినవన్సా స్ో ద్రకవుల వివిధ
పరక్ిీయల రచ్నలు క్ావటం పరశంస్ారహం. చివర్ిద్శలో ఈ గీంథా లయలలను ర్ాజవెైద్య పింగళ
లింబ్ాదిర్
ర తడా నెమలిక్ ండకు (కర్ంనగర్ జిలలా) తరలిం చినటల
ా తెలుసుతనాది
88) నిజదం పరభుతాం పరకటించిన ర్ాజదయంగ సంసొరణల పటా పరజలకు అవగాహన కలిగించాలనా
ఉదేదశంతో తొలి పరచ్ురణగా వాటిని తెలుగులోక్ి అనువదించి ‘ర్ాజదయంగ సంసొరణలు’ పేరుతో
పరకటించారు. పనుాల భారంతో రుణగీసత ుల ైన ర్తైతరల దీనసిాతిని చితిరసత ూ, వెలద ుర్ిత మలణికయర్ావు
‘ర్తైతర’ అనా ప తాతనిా వెలువర్ించారు. మలడపాటి హనుమంతర్ావు ‘మలలతీగుచ్ఛము’,
సురవరం పరతాపర్తడా ‘మొఘలలయిా కథలు’ 2 భాగాలు (1940), ‘క్ాళోజీ కథలు’ అణా గీంథమలల
పరచ్ురణలుగా వెలవడనెై ఈ గీంథమలల పరకటించిన మర్ిక్ నిా గీంథాలు`
64 | P a g e
ఆంధరవీరులు, స్ాామి ద్యలనంద్ సరసాతి, స్ావరొర్ జీవితం (క్త. రంగదాసు), సుభాష
చ్ంద్రబ్ో స్, పండత జవహర్లలల్ నెహూ ర, (క్త. రంగాదాసు), యం.యన్.ర్ాయ్ (గుండవరము
హనుమంతర్ావు), బ్మమర పో తన (పంతం ఆంజనేయులు), జదగరుా (ఉమమతత ల క్లశవర్ావు,
సురవరం పరతాపర్తడా ) స్ో ష్లిజం (గొబ్ూార్ి ర్ామచ్ంద్రర్ావు).
90)
దేశోదాధరక గీంథమలల (1938)
పరసిద్ధ పతిరక్ా సంపాద్కులు గీంథ పరక్ాశకులు అయిన క్ాశ్రనాథుని నాగలశారర్ావు పేర్ిట 1938 లో
సిక్ిందారబ్ాద్ులో ‘దేశోదాధరక గీంథమలల’ను నెలక్ లిున వటిరక్ోట ఆళాారుస్ాామి (1915`16)
తెలంగాణా రచ్యితల పకుొ అమూలయ గీంథాలను పరకటించి స్ాహితయ చెైతనయ వాయపిత క్ి నిర్ిార్ామ
కృష్ి సలలురు. నిజదం నిరంకుశ పరభుతాంపై వయతిర్లక పో ర్ాటం మూలంగా మధయలో జతైలు జీవితం
గడపటం వలా క్ ంత అవాంతరం ఏరుడనపుటిక్ర 1951 నుంచి 1961లో తరది శాాస వదిలే వరకూ
ఎంద్ర్ో రచ్యితల గీంథాలను వెలుగులోక్ి తెచాచడు. ఏ ఊర్ిక్ి వెళునా అముదిత
ర పరతరలను
సేకర్ించి వెంటనే వాటి పరచ్ురణకు పూనుక్ నేవారు. అలల 1938`61 మధయ విలువెన
ై 33 గీంథాలు
ముదిత
ర మైనాయి. కథలు, కవితలు, నవలలు, వాయస్ాలు మునాగు పరక్య
ిీ లకు చెందిన మర్ో 25
65 | P a g e
గీంథాల ముద్రణ పరణాళక కూడా సిద్ధం చేశారు.
గీంథ పరచ్ురణలో దేశోదాధరక గీంథమలల విశ్చష్ర తను నిరదపించ్టా నిక్ి క్ింద్ పేర్ొొనబ్డన రచ్నలే
స్ాక్షయం.
సురవరం పరతాపర్తడా ‘హంై ద్వవీరులు’ ఈ గీంథమలల తొలి పరచ్ురణ క్ాగా, ఆయన ‘పారథమిక
సాతత వములు’ (1938) గీంథాల యోద్యమము (1940) కూడా తర్ాాత అచ్చయినాయి.
91)
శ్రీ క్ాళోజీ ‘నా గొడవ’ (1953) ` ఆలంపూరులో జర్ిగిన ఆంధరస్ారసాత పర్ిష్తర
త సపత మ
వార్ిషక్ోతసవ సభలలో విడుద్లయింది.
శ్రీ జతైలులో సహవాసిగా ఉండ మైతీర బ్ంధంపనవేసుకు పో యిన దాశరథి గలయసంపుటి
‘పునరావం’ (1956).
శ్రీ వటిరక్ోట సీాయరచ్నల న
ై ‘పరజల మనిష్ి’ నవల, ‘జతైలులోపల’ కథల సంపుటి.
శ్రీ 34 మంది రచ్యితల కథల సంపుటి ‘పర్ిసర్ాలు’ ర్తండు భాగాలు (1956)
శ్రీ ‘తెలంగాణ’ వాయససంపుటి మొద్టిభాగం (1956) ` ఇంద్ులో ఆదిర్ాజు వీరభద్రర్ావు,
వానమలమల ై వరదాచారుయలు, క్ ండపలిా శేష్గిర్ి ర్ావు మొద్ల ైన వార్ి 19 వాయస్ాలు
చోటలచేసుకునాాయి.
శ్రీ ‘తెలంగాణ’ ర్తండో భాగం (ర్ావినార్ాయణర్తడా , పలా రా హనుమంతర్ావు, దేవులపలిా
వెంకటేశారర్ావు మునాగు వార్ి 13 వాయస్ాల సంపుటి).
శ్రీ ‘జీవన రంగం’ ర్తండుభాగాలు (15 గురు రచ్యితల 15 ఏక్ాంక నాటికల సంకలనాలు).
శ్రీ నేద్ునూరు గంగాధరం సంకలనం చేసిన జదనపద్ గలయలల సంపుటి ‘సలయిేరు’
శ్రీ ఆదిర్ాజు వీరభద్రర్ావు ‘తెలంగాణం’ (3వ భాగం) వాయస సంపుటి
శ్రీ క్త.ఎల్. నరసింహార్ావు నాటికలు ( కళా స్ౌధము)
శ్రీ వానమలమల ై వరదాచారుయల ‘ఆహాానము’ (గలయలలు)
శ్రీ హీర్ాలలల్ మోర్ియల కథా సంపుటి ‘బ్రతరకుబ్ాటలు’
66 | P a g e
శ్రీ ప టా పలిా ర్ామలర్ావు గలయలలు (ఆతమవేద్న)
శ్రీ ఖండవలిా బ్ాలేంద్ు శేఖరం `
కమలల్ పాష్ా జీవితం (2 భాగాలు)
శ్రీ విష్ర
ి చ్కీం గార్ి ‘గాంధీ మహాతరమడు (2 భాగాలు)
శ్రీ సంస్ాాన పరజల సమసయలు (డా. భోగర్ాజు పటారభ సీతార్ామయయ)
శ్రీ క్ాంగతీసు `సంస్ాానాలు
శ్రీ ఔంధు సంస్ాానము (పులిగడా వెంకట సుబ్ాార్ావు)
శ్రీ పరజలు ` పరభుతాం (లియోటాల్స్ారయ్ రచ్నకు అనువాద్ం)
శ్రీ నా భారతదేశమలత (హచ్.ఎన్. బ్యి
ర ల్స ఫర్ా గీంథానిక్ి క్ాళోజీ అనువాద్ం)
శ్రీ పరభాస ( 3 ఉపనాయస్ాల సంపుటి) ` 1958
92)
ఆంధర చ్ందిక్
ర ా గీంథమలల (1945)
1945లో ఆంధరపితామహ మలడపాటి హనుమంతర్ావు పష్ిరపూర్ిత ఉతసవ సంద్రభంలో పరజలు
బ్హరకర్ించిన 6400 రదపాయలతో ఆయన ఈ గీంథమలలను నెలక్ లుడం జర్ిగింది. గీంథాల
అమమకంపై వచిచన ధనానిా బ్ాయంకులో జమచేయగా అది రద. 20,000లకు పర్ిగినపుడు
మలడపాటివారు ఆ మొతాతనిా ర్ాజద బ్హద్ూర్ వెంకటర్ామలర్తడా మహిళా కళాశాల స్ాాపనక్ోసం
విర్ాళ్ంగా ఇచిచ గీంథమలలను ఆపివేశారు. ఈ గీంథమలల పక్షవన పరకటితమైన క్ నిా గీంథాల
వివర్ాలు క్ింది విధంగా ఉనాాయి.
1. మలడపాటి వార్ి సీాయ రచ్న ‘ఆంధోర ద్యమము’ ర్తండు భాగాలు.
2. ఖండవలిా లక్షీమరంజనం ‘ఆంధరస్ాహితయచ్ర్ితర సంగీహము’
3. ఖండవలిా బ్ాలేంద్ుశేఖరం ‘విసమృత స్ామలాజయములు’
4. ఆదిర్ాజు వీరభద్రర్ావు ‘పారచీనాంధర నగరములు’
5. బి.వి. రమణార్ావు ‘వెజ
ై ఞ దనికుల జీవితములు’
6. ర్ాంపలిా విశేాశారర్ావు ‘పౌర ధరమములు’
67 | P a g e
93) క్ాకతీయ గీంథమలల
ఓరుగలుాలో తూము వరద్ర్ాజులు గారు దీనిని స్ాాపించి పరసిద్ధ చ్ర్ితర పర్ిశోధకులు శేష్ాదిర రమణ
కవుల సంపాద్కతాంలో క్ింది గీంథాలను ముదింర పజలశారు.
` ఆంధరమంతరరల చ్ర్ిత,ర ఆంధర పద్ నిద్నము, దాసభోద్, వికీమోరాశ్రయము, వసుంధర
మొద్లగునవి.
94)
విశేాశార గీంథమలల
వరంగల్లో విశేాశార్ాలయలనిా నిర్ిమంచిన సంపనుాలు ఆక్ారపు నరసింగం గుపత విశేాశార
గీంథమలలను స్ాాపించి సుమలరు 20 శైవ మత సంబ్ంధ గీంథాలను పరకటించారు
68 | P a g e
పనిక్ి ఆహారం పారతిపదికన
అది 1908 సంవతసరం. అపుటలా మద్క్ పారంతంలో తీవర కరువు వచిచంది. వర్ాషలు లేవు…
పంటలు స్ాగుచేసే పర్ిసా తి
ి లేద్ు… పనులు లేక ఉపాధి కరువెైంది. చేసేంద్ుకు పనులు లేక,
తినేంద్ుకు తిండ కరువెై వేలలది మంది పరజలు ఆకలి ద్పుులతో అలమటించారు. ఈ పర్ిసా తి
ి
చ్ూసి ఫాసాట్ చ్లిం చారు. అనాారుతలను ఆద్ుక్ోవాలని తలంచారు. ఏసుపరభువుకు పద్ద
పారరానా మందిరం నిర్ిమంచాలనా ఆలోచ్నలో ఉనా ఫాసాట్ ఇటల కరుణామయుడక్ి ఆలయం
నిర్ిమంచ్డం… అటల కరువు పీడతరల ఆకలి తీరచడం లక్షయంగా చ్ర్ిచ నిర్ామణానిక్ి
పూనుకునాాడు. బ్ర్ామ నుంచి బియయం, ఆహార పదార్ాాలు తెపిుంచి పనిక్ి ఆహారం పారతిపదికన
చ్ర్ిచ నిర్ామణ పనులు జర్ిపించారు. 1910లో మొద్ల ైన చ్ర్ిచ నిర్ామణం 1924 వరకు క్ నస్ాగగా
అంతక్ాలం ఎంతో మందిక్ి చేతినిండా పని దొ ర్ిక్ింది.
69 | P a g e
ఉండటం, అడుగుల శబ్ద ం కూడా ర్ాకపో వడం ఈ బ్ండర్ాళ్ా పరతేయకత. మహాదేవాలయంలో పరధాన
వేదికపై పర్ిశద్ధ బ్లా వెనుక గోడకు అమర్ిచన పాలీష స్ోర న్ను ఇటలీ నుంచి తెపిుంచారు.
చ్ర్ిచలో పారరానల సంద్రభంగా ఎలలంటి అటంకం కలుగకుండా ఉండేంద్ుకుగాను ర్స్ౌండ్ ర్ాకుండా
రబ్ారు, పతిత , పలు రక్ాల రస్ాయనాలు వినియోగించి చ్ర్ిచ కపుును ఎక్ో పూ
ై ఫ్ చేయించ్డం
విశేష్ం.
అదాదల క్ిటిక్రలా ో క్రీసత ు జనమవృతాతంతం చ్ర్ిచ నిర్ామణంలో నేటి ఇంజన్సరా ఊహకంద్ని నిర్ామణ
నెైపుణాయలు ఒక పరతేయకత అయితే, అదాదల క్ిటిక్రలు మర్ో పరతేయకత. క్రీసత ు జీవితంలోని పరధాన
ఘటారలను ఎంతో కళాతమకంగా కళ్ా కు కటేరలల అదాదల క్ిటిక్రలా ో ప ంద్ుపరచ్డం విశేష్ం.
ఇంగాాండుకు చెందిన పరముఖ చితరక్ారుడు ఓ. స్ాలిస్ బ్ర్ి సేరయిన్ గాాస్ ముకొలతో ఈ క్ిటిక్రలకు
రదపకలున చేశారు. మూడు ద్శలోా వీటిని ఏర్ాుటల చేశారు. ముంద్ుగా 1927లో చ్ర్ిచలో
ఎద్ురుగా ఉనా వేదికపై ఉనా క్ిటిక్ర అదాదలోా క్రీసత ు ఆర్ోహణకు సంబ్ంధించిన ద్ృశాయలు
ప ంద్ుపర్ాచరు. ఆ తరువాత 1947లో చ్ర్ిచలో కుడవెైపున ఉనా క్ిటిక్ర అదాదలోా ఏసుపరభువు
జననానిక్ి సంబ్ందించిన ద్ృశాయలు, 1958లో క్రీసత ు శ్చలువపై వేలలడుతరనా ద్ృశాయలు
ప ంద్ుపర్ిచారు.బ్యటి నుంచి సూరయక్ాంతి పరసర్ించినపుడు మలతరమే చ్ర్ిచలోపల నుంచి చ్ూసేత
క్ిటిక్ర అదాదలోా నిక్షపత మన
ై ద్ృశాయలు అగుపించ్డం పరతేయకత.
1924 సంవతసరం డసంబ్రు 25వ తేదీన క్ిీసమస్ పరాదినం ర్ోజున మద్క్ చ్ర్ిచ పారరంభమైంది.
70 | P a g e
97) పద్హారవ శతాబిద నుంచి పదిహేడవ శతాబిద చివర్ి వరకు గోలక్ ండ ర్ాజధానిగా ద్కొనును
పాలించిన వారు కుతరబష్ాహీ నవాబ్ులు. సులలతన్ కులీ ఈ వంశ స్ాాపకుడు. బ్హమన్సల
క్ాలంలో వరంగల్ వరక్ల పర్ిమితమైన ర్ాజదయనిా ఇతడు ర్ాజమహేంద్రవరం వరకు విసత ర్ించాడు.
గోలక్ ండ నవాబ్ులంద్ర్ిలో ఇబ్రహీం కులీ కుతరబష్ా పరసిద్ధ ుడు. హైద్ర్ాబ్ాద్ నగరంలో హుసేసన్
స్ాగర్ చెరువు ఇతడే నిర్ిమంచాడు. ఇతడు తెలుగు కవులను ఆద్ర్ించాడు. అద్ద ంక్ి గంగాధర కవి
తన తపతీ సంవరణలపాఖలయనానిా ఇబ్రహీంకు అంక్ితం చేశాడు. 1556లో విజయనగర స్ామలాజయం
పతనమన
ై ది. దీనిక్ి ఇబ్రహీం కుతరబష్ాయిే పరధాన క్ారకుడు.
99) ప నాగంటి తెలగనారుయడు ‘యయలతి చ్ర్ిత’ర అనే అచ్చ తెనుగు క్ావయం రచించి ఇబ్రహీం
సేనాని అవిూన్ఖలన్క్ి అంక్ితమిచాచడు. కవితలకు పుటిరలా ు మర్ింగంటి వార్ి యిలుా, మర్ింగంటి
స్ో ద్రులలో అగలీసరుడు సింగర్ాచారుయడు.
100) కవితలకు పుటిరలా ు మర్ింగంటి వార్ి యిలుా, మర్ింగంటి స్ో ద్రులలో అగలీసరుడు
సింగర్ాచారుయడు. ఇతడు ర్ామకృష్ి విజయమనే ద్ాార్ిాక్ావాయన్సా, నలయలద్వ ర్ాఘవ
పాండవీయం అనే నాలుగర్ాధల క్ావాయనిా, పకుొ శతక్ాలను రచించి ఇబ్రహీం పాద్ుష్ా
సతాొర్ాలను ప ందాడు. సుపరసద్
ి ధ వాగలగయక్ారుడెన
ై క్షలతయ
ర య అబ్ుదలలా కుతరబష్ా ఆస్ాానంలో
గౌరవాద్ర్ాలు ప ందాడు.ద్కొను సులలతనులు సాతంతర శ్చలుశలి
ై ని సృష్ిరంచారు. వీర్ి సమలధులు
71 | P a g e
వీర్ి శైలి చిహాాలు. చార్ిమనార్, మక్ాొమసీద్ు ` ఈ ర్తండు కటర డాలు వీర్ి క్ాలం నాటి శ్చలుకళా
వెైభవానిా వేననళ్ు చాటలతరనాాయి.
101)
అసఫ్ జదహీ (నిజదం)ల పాలన
అఖిలలంధరదేశానిా పాలించిన చివర్ి ర్ాజ వంశం ఆసఫ్జదహీ నిజదం నవాబ్ులది. ద్కుొనుకు
సుబ్ేదారుగా ఉనా నిజదం ఉల్ముల్ొ 1724 అక్ోరబ్ర్ 11న సాతంతిరంచి ఆసఫ్జదహీర్ాజదయనిా
స్ాాపించాడు. ఔరంగాబ్ాద్ ద్కొను ర్ాజధాని. ఆ నాటిక్ి నిజదం ర్ాజయం ఉతత ర్ాన నరమదానది
వరకు, ద్క్షణాన కర్ాాటక వరకు తూరుు ` పడమర సముదారల వరకు వాయపించి ఉంది. మొద్టి
నిజదం తరువాత ర్ాష్ర ంర లో 14 సంవతసర్ాలు అర్ాచ్కమే ర్ాజయమేలింది. నాసిర్జంగ్,
ముజఫర్జంగ్, సలలబ్త జంగ్ల పర్ిపాలన అంటే బిరటిష, ఫరంచ్ వార్ి పో ర్ాటాలే అనామలట.
నిజదం నాలగ వ కుమలరుడు నిజదం అలీఖలన్ 1761లో ర్ాజదయనిక్ చిచ సుసిారపాలనకు దార్ి వేశాడు.
ఇతని క్ాలంలో సర్ాొరుా, సీడెడ్ జిలలాలు చేజదర్ి పో యలయి.
102) పో లీసు చ్రయ తర్ాాత 1951`52లో హైద్ర్ాబ్ాద్ ర్ాష్ర ంర లో మొద్టి స్ారాతిరక ఎనిాకలు
జర్ిగాయి. బ్ూరుగల ర్ామ కృష్ాిర్ావు ముఖయమంతిర అయలయరు. ఆయనే హైద్ర్ాబ్ాద్ ర్ాష్ర ప
ర ు
తొలి, తరది పరజద ముఖయమంతిర. అంతకు ముంద్ు ముఖయమంతరరలను నిజదం పరభుతామో, క్లంద్ర
పరభుతామో నియమించేది. ర్ామకృష్ాణార్ావు గార్ి హయలంలో హైద్ర్ాబ్ాద్ ర్ాష్ర ంర లో సంపూరిమైన
పరజదస్ాామయ వయవసా నెలక్ నాది. భారతదేశంలో అభుయద్యకరమైన క్ౌలుదార్ శాసనం
చేయబ్డరది. జదగర్ాదర్ రద్ుద సమసయతో మొద్ల ైన ఫూయడల్ పరతికూల సమలజ స్ాాపన క్ౌలలదర్
శాసనంతో ముంద్ుకు పో యింది. నాగారుజన స్ాగర్ నిర్ామణానిక్ి ర్ామకృష్ాిర్ావు చాలల పటలరద్ల
వహించి స్ానుకూలం క్ావడానిక్ి తోడుడాారు.
72 | P a g e
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma
ఇక్ష్వాకులు
1)శాతవాహనుల పతనo అనంతరం, తెలంగాణ పారంతం ఇక్షవాకుల అధీనం లోక్ి వచిచంది .
డకొన్ లో : ఇక్షవాకులు
శాతహవానుల ను అనుసర్ించి చినా పారంతాలలో పర్ిపాలన స్ాగించారు
3) ఇక్షవాకులను ‘శ్రీ పరాత ఆంధురలు’ అనాారు
4) శ్రీ పరాతం పారచీన నామం : ‘నలా మలుారు’. దీనినే నాగారుజన క్ ండ అంటలనాారు ఇపుుడు
73 | P a g e
ఎహువుల ఛాంతముల II (క్ర.ీ శ.213 – క్ర.ీ శ. 237 )
1)వెైదిక ధర్ామనేా పాటించాడు
2)శాసనాలు నాగారుజన క్ ండలో లభంచాయి
3) ఇతని 10 వ పాలనా క్ాలం లో పలా వ ర్ాజుల ద్ండ యలతర ఎద్ుర్ొొనాాడు
4)ఇక్షవాకుల సైనాయధిపతి : ఎలిశ్రీ
5) శ్చవునిక్ి , పుర్ాణ దేవుళ్ుకు ఎననా గుడులు కటిరంచాడు
6) బ్ౌధ్ధ మతానిా పో ర తసహించాడు
క్ర.ీ శ. 3వ శతాబ్ద ం లో అభర ర్ాజతైన వసుసేన విజయపుర్ి ని ఆకీమించాడు దీనితో తెలంగాణ లో ఇక్షవాకుల
పాలన అంతమైనది . క్ాన్స కుటలంబ్ం స్ాానిక శక్ిత గా మిగిలి పో యింది
క్ర.ీ శ .5వ శతాబ్ద ం లో ఉతత ర మైసూరు ని పాలించిన క్తక్ాయ కుటలంబ్ం తో ఇక్షవాకులు వెైవాహిక సంబ్ంధాలు
కలుపు క్ నాటల
ా ఒక శాసనం లో పేర్ొొన బ్డంది
74 | P a g e
Model questions (Ikshwakulu Rule Period)
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma
75 | P a g e
12 ) వశ్ర ష్ఠీ పుతర శ్రీ శాంతముల (చాంతముల) I తర్ాాత ర్ాజైన మయధర్ణ పుతర వీర పురుష్ దతత ఎన్నా
సంవతసర్ాలు ర్ాజా పాలన చేశాడు ?
ఎ ) 20 సంవతసర్ాలు
13 )మయధర్ణ పుతర వీర పురుష్ దతత ఎవర్ణన్న వివాహం చేసుకునాాడు ?
ఎ ) ఉజు యిన్న శాక ర్ాజైన రుదర సేన కుమయర్త రుదర ధర భటట ర్ణక ను
14) మయధర్ణ పుతర వీర పురుష్ దతత కూతురు పేరు ఏమటి ?
ఎ ) క్ొడబలి సిర్ణ
14) మయధర్ణ పుతర వీర పురుష్ దతత కూతురు క్ొడబలి సిర్ణ న్న ఎవర్ణక్ిచిచ పండల చేశాడు ?
ఎ ) ఛు టట ర్ాజ కుమయరుడక్ి ఇచిచ
15) మయధర్ణ పుతర వీర పురుష్ దతత ఏ మతాన్నా సఠాకర్ణంచాడు ?
ఎ) బౌధ్ధ మతాన్నా
16) ఎవర్ణ క్ాలం లో విజయ్ పుర్ణ పరపంచం లోనహ అత్ర పదద బౌధ్ధ క్ష్తరం గా పేరు ప ందంద ?
ఎ ) మయధర్ణ పుతర వీర పురుష్ దతత
17)ఎవర్ణ క్ాలం లో విజయ్ పుర్ణ క్ి / ఆయ్య చుటటటపకొల క్ి వివిధ దేశాల నుండ ఎందర్ణ భికుొలు ,
భిక్ిొనులు సందరశనాన్నక్ి వచేచవారు ?
ఎ ) మయధర్ణ పుతర వీర పురుష్ దతత
18) ఎవర్ణ ర్ాజ మహళ్లు విజయ్ పుర్ణ లో ఉనా మహా మఠాలకు దానాలు చేశారు ?
ఎ ) మయధర్ణ పుతర వీర పురుష్ దతత
19) ఎహువుల ఛాంతముల II పర్ణపాలనా క్ాలం ఏద ?
ఎ ) క్ర.ీ శ . 213 – క్రీ . శ. 237
20 ) ఎహువుల ఛాంతముల II ఏ ధర్ామన్నా పాటించాడు ?
ఎ ) వెైదక ధర్ామన్నా
21 ) ఎహువుల ఛాంతముల II పర్ణపాలనా క్ాలం నాటి శాసనాలు ఎకొడ లభించాయి ?
ఎ ) నాగారుున క్ొండ లో
22) ఎహువుల ఛాంతముల II , తన 10 వ పర్ణపాలనా క్ాలం లో ఎవర్ణ దండ య్యతర ను ఎదుర్కొనాాడు ?
ఎ ) పలల వ ర్ాజుల
23)బౌదధ మతాన్నా పోర తసహసూ
త నహ , శివున్నక్ి , పుర్ాణ్ దేవుళ్ుక్ి ఎనోా గుడులు కటిట ంచిన ర్ాజు ఎవరు ?
ఎ ) ఎహువుల ఛాంతముల II
76 | P a g e
24) ఎహువుల ఛాంతముల II క్ాలం లో , ఇక్ష్వాకుల సైనాాధ పత్ర ఎవరు ?
ఎ ) ఎలిశ్రీ
25 ) రుదర పురుష్ దతత పర్ణపాలన క్ాలం ఏద ?
ఎ ) క్ర.ీ శ. 237 – క్ర.ీ శ. 248
ల నాగారుున క్ొండలో శాసనం లభించింద ?
26) రుదర పురుష్ దతత , ఎందుక్ోసం ‘ఛాయ్ సత ంభం ‘ కటిట ంచినటట
ఎ ) తలిల స్ామరక్ారధం
27) ఎహువుల క్ర.ీ శ. 248 లో ర్ాజయాధక్ారం చేపటాటడు . ఇతన్న తర్ాాత ముగుగరు ఇక్ష్వాకు ర్ాజులు
పాలించారు . వీర్ణ క్ాలం లో ఎవరు దండయ్యతర చేసి కృష్ణ – గుంటూరు పారంతాన్నా ఆకీమంచారు ?
ఎ ) పలల వులు
28) 3వ శతాబద ం లో అభిర ర్ాజైన వసుసేన , విజయ్ పుర్ణ న్న ఆకీమంచాడు . దీన్నతో తలంగాణ్ లో ఎవర్ణ
పాలన అంతమైనద ?
ఎ ) ఇక్ష్వాకుల ( క్ానీ వీర్ణ కుటటంబం స్ాాన్నక శక్ిత గా మగణలి పో యింద )
29) ఒక శాసనం లో పేర్కొనాటట
ల గా 5వ శతాబద ం లో , ఇక్ష్వాకులు ఎవర్ణతో వెైవాహక సంబంధాలు
కలుపుకునాారు ?
ఎ) ఉతత ర మైసూరు న్న పాలించిన క్క్ాయ్ కుటటంబం తో
77 | P a g e
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma
విష్ర
ి కుండనులు
ఇంద్ర వరమన్ I
మలధవ వరమన్ I
ర్ాజధాని : ఇంద్రపుర (ఇంద్రపాల గుటర , మూసి నది ఒడుాన,
హైద్ర్ాబ్ాద్ కు సుమలరు 76 క్ి.మీ. ద్ూరం లో ఉంది )
78 | P a g e
ఇంద్రభటారరక వరమన్ (క్రీ. శ.526 – క్రీ. శ. 556 )
1 )ఇదే సమయం లో గుంటూరు పారంతానిక్ి ర్ాజతైన మలధవ వరమన్ III సాతంతరత
పరకటించ్ుకునాాడు
2)ఇతని క్ాలం లో వాక్ాటక ర్ాజయం అంతర్ించింది
3) ఇంద్ర భటారరక వరమన్ నిర్ిార్ామo గా యుదాధలు చేసత ునా సమయం లో మొఖలర్ి ర్ాజతైన
ఈశన వరమ చేతిలో పర్ాజయం పాల ై యుద్ధ భూమిలో క్రీ. శ. 556 లో మరణించాడు
79 | P a g e
Model questions (Vishnukundinulu Rule Period)
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma
విష్ు
ణ కుండనులు (క్ర.ీ శ.420 – క్ర.ీ శ. 612 )
1 )విష్ు
ణ కుండనుల ర్ాజైన మయధవ వరమన్ I మూసి నదీ తీర్ాన ఉనా దేన్నా ర్ాజధాన్నగా చేసుకున్న
పర్ణపాలించాడు ?
ఎ)ఇందరపుర (ఇందరపాల గుటట )
2)గణవింద వరమన్ (క్ర.ీ శ.420 – క్ర.ీ శ. 462 ) భారా మర్ణయ్ు అతన్న కుమయర్త పఠరత్రాముల కలిసి ఎకొడ బౌదధ
సంఘయన్నక్ి విహారం కటిట ంచారు ?
ఎ ) ఇందర పుర లో
3)మలధవ వరమన్ II (క్ర.ీ శ.462 – క్ర.ీ శ. 502 ) గణదావర్ణ తీర్ాన గల వహంగణ న్న ఎవర్ణన్న ఓడంచి ఆకీమంచాడు ?
ఎ )శాలంక్ాయ్నులు
4)దక్ష్ణ్ాన కృష్ణ నుండ గుండల కమమ నదీ తీరం వరకు తన ర్ాజయాన్నా విసత రణ్ చేసిన విష్ు
ణ కుండన ర్ాజు ఎవరు
?
ఎ ) మయధవ వరమన్ II
5) ఉతత ర్ాన పిష్ట పుర పారంతం నుండ శ్రీక్ాకుళ్ం వరకు తన ఆధపతాాన్నా వాాపింపచేసిన విష్ు
ణ కుండన ర్ాజు
ఎవరు ?
ఎ )మయధవ వరమన్ II
6)మయధవ వరమన్ II బిరుదు ఏద ?
ఎ )జనాశరణ్ా
7)వికీమందర వరమన్ I ఎపుపడు ర్ాజయ్యాడు ?
ఎ ) క్ర.ీ శ. 502 లో
8) ఇందర భటాటరక వరమన్ (క్ర.ీ శ . 526 – క్ర.ీ శ. 556 ) పర్ణపాలనా క్ాలం లో ఎవరు సాతంతర త
పరకటించుకునాారు ?
ఎ ) గుంటూరు పారంతాన్నక్ి ర్ాజైన మయధవ వరమన్ III
80 | P a g e
9) ఇందర భటాటరక వరమన్ (క్ర.ీ శ . 526 – క్ర.ీ శ. 556 ) పర్ణపాలనా క్ాలం లో ఏ ర్ాజాం అంతర్ణంచింద ?
ఎ) వాక్ాటక ర్ాజాం
10 ) ఇందర భటాటరక వరమన్ (క్ర.ీ శ . 526 – క్ర.ీ శ. 556 ) న్నర్ణార్ామం గా య్ుదాధలు చేసత ునా సమయ్ం లో
ఎవర్ణ చేత్రలో య్ుదధ భూమలో క్ర.ీ శ. 556 లో పర్ాజయ్ం పాలలై మరణ్ించాడు ?
ఎ )మొఖయర్ణ ర్ాజైన ఈశన వరమ చేత్రలో
11 )16 ఏళ్ల వయ్సుసలో ర్ాజుగా సింహాసనం ఎక్ిొన విష్ు
ణ కుండన ర్ాజు ఎవరు ?
ఎ )వికీమందర వరమన్ II
12 )తుమమల గూడం శాసనం పరక్ారం వికీమందర వరమన్ II ఏ పలల వ ర్ాజున్న ఓడంచి , తర్ణమ గకటాటడు ?
ఎ)సింహ వరమన్
13 ) ఇందర పుర లో బౌధ్ధ విహార్ాన్నా పో ర తసహంచిన వికీమందర వరమన్ II ఎనావ ఏట మరణ్ించాడు ? (ఇతన్నక్ి
సంతానం లేదు )
ఎ ) 30 వ ఏట
14) విష్ు
ణ కుండనులలో సమయనాంతర శాఖక్ి చందన ఎవరు , వికీమందర వరమన్ II తర్ాాత సింహాసనం
అధష్ిీ oచారు ?
ఎ )మయధవ వరమన్ IV
15)మయధవ వరమన్ IV రచించిన ఛoదశాశసత రం ఏద ?
ఎ ) జనాశీయ్ ఛందో విచిత్ర ‘
16) క్ర.ీ శ. 612 లో కళింగ ను జయించిన తర్ాాత , తన సైనాాన్నా జైపూర్ (ఒదష్టా లో ఉనాద ) వరకు
నడపించి , నాయ్కతాం వహంచిన విష్ు
ణ కుండన ర్ాజు ఎవరు ?
ఎ ) మయధవ వరమన్ II
17) మయధవ వరమన్ IV క్ాలం లో ఏ కుటటంబాన్నక్ి చందన య్ుదధ వీరుడు , ర్ాజయాధక్ారం పరకటించాడు ?
ఎ) దూరుయ్ కుటటంబాన్నక్ి చందన
18) దూరుయ్ ర్ాజున్న ఓడంచి , తలంగాణ్ ఆంధర పారంతాలలో చాళ్ళకాధక్ార్ాన్నక్ి పునాద వహసిన చాళ్ళకా ర్ాజు
ఎవరు ?
ఎ ) ర్ండవ పులక్శి
81 | P a g e
వహములవాడ(లేములవాడ ) చాళ్ళకుాలు
(క్ర.ీ శ. 750 – క్రీ . శ . 973)
Study Material prepared by : Praturi Potayya Sarma
1)వేములవాడ చాళ్ళకుయల తొలి కుటలంబ్ సభుయలు బ్ాదామి చాళ్ళకయ ర్ాజతైన ర్తండవ పులక్లశ్చ ద్గగ ర
పనిచేశారని పరముఖ చ్ర్ితర క్ారుల ైన బి. ఎన్. శాసిత ీ గారు అభపారయ పడాారు. . వార్ి పర్ాకీమనిక్ి మచ్ుచక్ ని
బ్ాదామి చాళ్ళకయ ర్ాజులు, సతాయశీయ రణ వికీమునకు ‘సపద్ లక్ష’ పారంతానిా (నేటి తెలంగాణ లో ని
కర్ం నగర్ , నిజదమలబ్ాద్ జిలలాలు ) , బ్ో ధన్ ర్ాజధాని గా చేసుక్ ని పాలించ్టానిక్ి ఇచాచరుట. సతాయశీయ
రణ వికీముని వారసుల ైన పృతీా పతి , ర్ాజదధితయ పృత వికీముడు చాళ్ళకయ ర్ాజుల యుధ్ాధలలో సహాయం
చేశారు .
2) బ్ాదామి చాళ్ళకుయల పతనం అనంతరం , వేములవాడ చాళ్ళకుయలు , ర్ాష్ర క
ర ూటలల క్ింద్ ర్ాజులు గా ,
అరధ – సాతంతర హో దాలో ర్తండు సంవతసరముల పాటల పర్ిపాలన చేశారు.
3)ఈ కుటలంబ్ చ్ర్ితర మనకు ( i ) క్ లిా పర, ( ii )కురవ గటర , ( iii ) పరభని ( iv ) వేములవాడ శాసనాల
దాార్ా తెలుస్ోత ంది. అంతే క్ాకుండా పంప కవి ర్ాసిన ‘వికీమయరుున విజయ్ం ‘ లోనూ ఈ కుటలంబ్ వంశా వళ
వివర్ాలు ఉనాాయి.
నరసింహ I
య్ుదధ మలల II
82 | P a g e
(నోట్: ఈ మధాక్ాలపు వివర్ాలు తలియ్టం లేదు )
83 | P a g e
ర్ాసిన స్ో మ దేవ సూర్ి ని
పో ర తసహించాడు .
స్ో మదేవ సూర్ి , వగ ర్ాజుని
‘పాద్ పదో మప జీవి ‘ అని వర్ిించాడు
భద్ర దేవు ని కుమలరుడెైన
అర్ణక్సర్ణ IV(క్ర.ీ శ. 946 – క్రీ . శ . 968 )
క్ాలం లో ర్ాష్ర ర కూటల ర్ాజుల పరభావం అంతమైనది
84 | P a g e
Model questions on Vemulavada Chalukyulu ( 750 AD to 973 AD )
7)పూరాం బోధను , అసమక్ రాష్ట్రంనకు రాజధానిగా వరిధలా ఉొండేను. 1,25,000 బొంగారు న్నణెంలు ఆద్వయం గా గల
రాజుభాగం సప్డ లక్ష దేశ మనబడినది. గోద్వవరి నదిక దకి ణ ంన మొంజీర నది నుొండి మహా కాళేశారం ప్రుొంతం
వాుపిొంచి ఉనన భూభాగం పోధన న్నడు అని వువహరిొంచారు. ఇదియే సప్రద లక్ష దేశం. తరాాతి కాలంలో క్రొంనగర్
మొండల ంను ఏమని పిలచారు ?
ఎ: సబిిన్నడు ( సబిిగియిర మొండలం )
85 | P a g e
8)తురుష్టక , యవన ,కాొంభోజ , కాశ్మమర , నేప్రళ , మాళవ , మగధ , క్ళొంగాధ దేశంలను వినయాదితు యుదధమలు
ా డు
జయిొంచినట్ట
ా ఏ శాసనొం లో ఉననది ?
ఎ) కొలాప్ర తామర శాసనం
10) జిన విలా భుడు వేయించిన బ్ మమల గుటర శాసనములో ఎనిా తెలుగు పద్యములు ఉనాాయి ?
ఎ ) మూడు కంద్ పదాయలునాాయి. (ఇవి తెలుగు లో ఉనాాయి )
11) జిన విలా భుడు , ఎవర్ి స్ో ద్రుడు ?
ఎ ) పంప కవి
13) గంగాధర పటర ణమున నివసించిన స్ో మదేవ సూర్ి ఏ గీంధము ర్ాశాడు ?
ఎ) ‘యశ సిత లక’
14)పంప మహాకవి ర్తండవ అర్ిక్లసర్ి ఆస్ాాన కవి. అతడు వేములవాడ ర్ాజయమున ఏ పద్విని నిరాహించేను ?
ఎ ) ద్ండ నాయక
86 | P a g e
జవాబ్ు : డ
17) యంన్న నదీ తీరొం లో క్ళా పిాయ అనే ప్ాదేశొం లో విజయ స్ఫ
ూ ప్రనిన గిూపిొంచినది ఎవరు ?
ఎ ) నరసిొంహ II (క్రీ. శ. 915 – క్రీ. శ . 930 )
21) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 ) ఏ రాజక్నును వివాహమాడి , ఆమె ద్వారా వగ రాజు అనే కొడుకుని
క్న్ననడు ?
ఎ) రేవక్ ణిరమడి
22) ) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 ) లోకాొంబిక్ అనే మరో రాజక్ను ను వివాహమాడి , ఆమె ద్వారా క్నన
కొడుకు ఎవరు ?
ఎ ) భద్వ
ా దేవ
87 | P a g e
23) వగ రాజు రాజధాని ఏది ?
ఎ ) గొంగాధర
24) ‘యశ సిు లక్’ అనే చొంపూ గీొంధొం రాసిన సోమ దేవ స్ఫరి ని పోాతసహొంచిొంది ఎవరు ?
ఎ ) వగ రాజు
26) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 ), కొడుకు భదాదేవ రాజధాని ఏది ?
ఎ ) వేంలవాడ
27)భదా దేవ తరాాత రాజైన అరికేసరి IV (క్రీ. శ. 946 – క్రీ. శ . 968 ) కాలొం లో వచిున మారుు ఏది ?
ఎ ) వేంల వాడ చాళుకుుల ప్ాభావొం అొంతొం ప్ర
ా రొంభ మెైనది .
30) కొలాప్ర శాసన్నలలో ఎవరు తనను వాుక్రణొం లో దిట్్ గాను , గణ తొంతర విదులో ను , తరక శాసురొం , విలు విదు లో
ప్ర
ా వీణ్యుడు అని అభవరిణొంచ్చ కున్ననడు ?
ఎ ) అరికేసరి I (క్రీ. శ. 775 – క్రీ. శ . 800 )
88 | P a g e
ముదగకండ చాళ్ళకుాలు (క్రీ. శ. 960 – క్రీ. శ .1125 )
1 )10వ శతాబిద పారరంభం లో వరంగల్ , ఖమమం పారంతాలలో గల ముదిగొండ , క్ రవి పారంతాలను వీరు
పాలించారు.
2) ఈ వంశసుాల చ్ర్ితర గుర్ించి కుసుమలయుధ IV యొకొ దానం శాసనాల వలా , కూకునూరు (క్ివ
ీ ాక
దానం) తామాపతారలు , కుసుమలదితయ నటర రమేశార్ాల లేఖల పరమలణాల వలా తెలుస్ోత ంది.
3)ముడ గొండూరు ను ర్ాజధానిగా చేసుకుని పర్ిపాలించ్టం వలా వీర్ిక్ి ముదిగొండ చాళ్ళకుయలని పేరు
వచిచంది .
7) ఆ ర్ాజముద్ర వర్ాహ లలంఛన , అంకుశ ,నెలవంక , శంఖం , మకర తోరణం , ర్తండు వింజదమర్ాలు ,
క్ొక్ిొర్ాజు
(ఇతన్న స్ో దరుడు : రణ్మరధ )
i)మొగిలిచెరువు శాసనం వీర్ి గుర్ించి తెలుపుతరంది.
Ii)రణమరధ తమ ర్ాజదయనిా ‘మంచి క్ ండ విష్య’ మర్ియు ‘క్ ండపలిా ’ పారంతాల వరకు విసత ర్ించాడు
iii)రణమరధక కంఠిక అనే గౌరవ పరద్మన
ై చిహాం గా కంఠాభరణా నిా ధర్ించి ., దానిక్ి ‘రణమరధ కంఠయము’ అనే
పేరు పటారడు
iv) రణమరధ క కంఠయలనిా , కులధనముగా భావించి , తర్ాాత తర్ాల వారు ‘కుల దేవత గా భావించి పూజించారు
89 | P a g e
కుసుమయయ్ుధ I
(ఇతను రణమరధ క్ డుకు )
ఇతను ‘రణమర్ధయ కులతిలక’ అని పిలాబ్డాాడు
ఇతను వేంగి చాళ్ళకయ వంశసుాడెైన చాళ్ళకయ భీమ I క్ి నమమకమైన సేవలు అందించాడు .
విజయ్యదతా గకణ్గ
I ) క్ రవి శాసనాలలో చెపుి నటల
ా గా విజయలదితయ గొణగ , స్ో ద్రుడెైన ‘నిరవాద్య ‘ తో బ్లవంతం గా ర్ాజయం
పో గొటలరకునాాడు . నిరవాద్య తనను తాను ‘ర్ాజయశ్రీ ‘ అనే బిరుద్ు తో సంబ్ో ధించ్ుకునాాడు
కుసుమయయ్ుధ II
(ఇతను విజయలదితయ గొణగ కుమలరుడు )
I )ఇతను ‘వినిత జనాశీయ ‘ అనే పేరు ప ందాడు .
ii)నిరవా ద్య నుండ వచిచన ‘క్ రవి ‘ ర్ాజదయనిా ప ందాడు .
iv)వీర్ి పాలన మంచి క్ ండ , క్ రవి , క్ ండపలిా వరకు వాయపించింది
కుసుమయయ్ుధ IV
90 | P a g e
i)ఇతని క్ాలం లో ‘క్ రవి ‘ నుండ ‘గుండయన’ వరకు గల క్ాకతీయ కుటలంబ్ానిక్ి చెందిన పారంతాలు పో గొటలరకునాాడు
ii)బ్ేతర్ాజుని బ్లవంతం గా ‘బ్ తర
త ’ అనే గోదావర్ి పర్వాహక పారంతానిక్ి పంపారు . అయినా ఆయన ‘క్ రవి’ పారంతానిా
ఆకీమించే పరయతాాలు చేశారు . అపుటి నుండ క్ రవి ర్ాజయ ‘బ్ తర
త నాయకులు ‘ గా పేరు ప ందారు
iii)విర్ియలల మలా గూడూరు శాసనం (క్రీ.శ . 1124 ) లో ఎరీ ర్ాజు , బ్ టలర బ్ేతర్ాజు శతరరవులను సంహర్ించి ‘క్ రవి ‘
ర్ాజదయనిా అతనిక్ి అపుగించినటల
ా పేర్ొొనబ్డనది .
బొ తు
త బేత
i)ఇతనిక్ి ‘వినిత జనాశీయ ‘ అనే బిరుద్ు ఉంది .
ii ) ఈయనక్ి ఇద్ద రు కుమలరులు : a ) కుసుమలదితయ VI b )నాగతి ర్ాజ
91 | P a g e
Model questions on Mudigonda Chalukyulu
ముదగకండ చాళ్ళకుాలు (క్రీ. శ. 960 – క్రీ. శ .1125 )
పాలించారు ?
బి )కూకునూరు (క్ివ
ీ ాక దానం) తామాపతారలు ,
డ ) పైవనిా
జవాబ్ు : డ
4 ) దేనిా ర్ాజధానిగా చేసుకుని పర్ిపాలించ్టం వలా వీర్ిక్ి ముదిగొండ చాళ్ళకుయలని పేరు వచిచంది ?
ఎ ) ముడ గొండూరు ను
92 | P a g e
ఎ) వేంగి ర్ాజయం ఆగలాయ పారంతానిక్ి రక్షణ బ్ాధయతలు వీరు నిరాహించారు
ఎ ) ఆ ర్ాజముద్ర వర్ాహ లలంఛన , అంకుశ ,నెలవంక , శంఖం , మకర తోరణం , ర్తండు వింజదమర్ాలు ,
8) ఏ శాసనాలలో తెలిపినటల
ా గా క్ క్ిొర్ాజ, రణమరధ అనే స్ో ద్రులు ఈ పారంతానిాఅనగా పరసత ుతం
ఖమమం జిలలాలో గల ముద్ుగొంద్ూరును ర్ాజధానిగా చేసుకుని పాలించినటల
ా తెలుస్ోత ంది ?
ఎ) మొగలి చెరువు శాసనాలలో
93 | P a g e
ఎ )విజయలదితయ గొణగ స్ో ద్రుడెైన ‘నిరవాద్య’ కు
14) ముదిగొండ చాళ్ళకుయలలో ఎవర్ిక్ి ‘వినిత జనాశీయ’ అనే బిరుద్ు ఉంది ?
ఎ ) కుసుమలయుధ II
18) ఎవర్ి క్ాలం లో ‘క్ రవి ‘ నుండ ‘గుండయన’ వరకు గల క్ాకతీయ కుటలంబ్ానిక్ి చెందిన పారంతాలు ముదిగొండ
చాళ్ళకుయలు పో గొటలరకునాారు ?
ఎ) బ్ేతర్ాజు I ( క్రీ.శ 1075 – క్రీ. శ. 1100 )
21) ఏ శాసనం వలా క్రీ.శ . 1124 లో ఎరీ ర్ాజు , బ్ టలర బ్ేతర్ాజు శతరరవులను సంహర్ించి ‘క్ రవి ‘ ర్ాజదయనిా అతనిక్ి
అపుగించినటల
ా పేర్ొొనబ్డనది ?
ఎ ) విర్ియలల మలా గూడూరు శాసనం (క్రీ.శ . 1124 ) లో ఎరీ ర్ాజు , బ్ టలర బ్ేతర్ాజు శతరరవులను సంహర్ించి ‘క్ రవి
‘ ర్ాజదయనిా అతనిక్ి అపుగించినటల
ా పేర్ొొనబ్డనది
94 | P a g e
23 ) ఎవరిక ‘వినిత జన్నశీ య ‘ అనే బిరుకు ఉొంది ?
ఎ ) బొతు
ు బేత
24) బొతు
ు బేత క ఇరువురు కుమారులు . వారి పేరు
ా ఏవి ?
ఎ ) కుస్తమాదితు VI మరియు న్నగతిరాజ
95 | P a g e
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Notes prepared by : Praturi Potayya Sarma
తైల I
వికీమయదతా IV
96 | P a g e
జగదేక మలల జయ్ సింహా II (క్ర.ీ శ.1015 – క్ర.ీ శ. 1042 )
వీర్ి క్ాలం నాటి శాసనాలు తెలంగాణ లో అనేక శాసనాలు లభయమయలయయి
6)తెలంగాణ లో తెైలల III , స్ో మేశార IV పాలనా సమయం లో పశ్చచమ చాళ్ళకుయల ఆధిపతయం అంతర్ించింది .
ఈ సమయం లో ద్కొను పారంతం లో మూడు పరధాన ర్ాజయ వంశాల ైన
(i)క్ాకతీయ్ ( వరంగల్ ), (ii)య్యదవులు లేదా స్ౌనులు (దేవగణర్ణ ) ,
(iii) హొయ్స్ాలలు (దాార సముదరం ) పారధానాం సంతర్ణంచుకునాాయి
97 | P a g e
Model questions on Kalyani Chalukyulu
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma
ఎ ) మయనాఖట
5) ఎవర్ి క్ాలం నుండ తెలంగాణ లో పశ్చచమ చాళ్ళకుయల పరభావం ఉంది ?
ఎ ) తైల II (క్ర.ీ శ.973 – క్ర.ీ శ. 997 )
ఎ ) దేవ కబెె
8)కర్ణంనగర్ జలయలలో గల చకపప దండ లో న్నవసించి దవ క్శార్ాలయ్యన్నా న్నర్ణమంచిన పటట పు ర్ాణ్ి ఎవరు ?
ఎ ) దేవ కబెె
9) వికీమయదతా ఏ క్ాలం లో పర్ణ పాలన చేశాడు ?
ఎ) క్ర.ీ శ.1008 – క్ర.ీ శ. 1015
10 ) ఎవర్ణ క్ాలం లో తెలంగాణ లో కలలయణి చాళ్ళకుయల అనేక శాసనాలు లభయమయలయయి ?
ఎ )జగదేక మలల జయ్ సింహా II (క్ర.ీ శ.1015 – క్ర.ీ శ. 1042 )
11) ఎవరు ర్ాజధానిని మలనయ ఖలట (మలల ొడ) నుండ కలలయణి క్ి మలర్ాచడు ?
98 | P a g e
ఎ )తరల
ై ోకా మలల స్ో మశార (క్ర.ీ శ.1042 – క్ర.ీ శ. 1068 )
12) తరల
ై ోకా మలల స్ో మశార (క్ర.ీ శ.1042 – క్ర.ీ శ. 1068 ) క్ాలం లో వెలుగు లోక్ి వచిచంద ఎవరు ?
ఎ ) క్ాకతీయ్ులు
13) ఎవరు అనుమక్ ండ విష్య’ ని పో ర ల ర్ాజు I చేసన
ి సేవలను గుర్ితంచి ‘క్ానుకగా ఇచాచడు ?
ఎ )తరల
ై ోకా మలల స్ో మశార (క్ర.ీ శ.1042 – క్ర.ీ శ. 1068 )
14) ఎవర్ణ క్ాలం లో ప టా క్లర్త (హైద్ర్ాబ్ాద్ ద్గగ ర గల పటాన్ చెరువు ) , క్ లిా పాక్త (కుల పాక్ లేదా క్ లను పాక )
లను సైనిక శ్చబిర్ాలుగా ఉపయోగించారు ?
ఎ ) వికీమయదతా VI (క్ర.ీ శ.1076 – క్ర.ీ శ. 1126 )
18) 60 ఏళ్ళు పాలించిన ప లయవాస నాయ్కుల వంశాన్నక్ి చందన నాలుగు ముఖా ర్ాజులు ఎవరు ?
21) తెల
ై ల III , స్ో మేశార IV సమయం లో ద్కొను పారంతం లో ఏ మూడు పరధాన ర్ాజయ వంశాలు పారధానాం
సంతర్ణంచుకునాాయి ?
ఎ )(i)క్ాకతీయ్ ( వరంగల్ ), (ii)య్యదవులు లేదా స్ౌనులు (దేవగణర్ణ ) ,
(iii) హొయ్స్ాలలు (దాార సముదరం )
99 | P a g e
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I / GROUP IV EXAMS.
TSLPRS SUB-INSPECTOR /CONSTABLE EXAMS.
Prepared by : Praturi Potayya Sarma
1)శాతవాహనుల అనంతర క్ాలం లో అతి పద్ద విభాగం పర్ిపాలనా పరం గా ‘ర్ాష్ర ంర ‘ ఉండేద.ి దీనిక్ి ఎవరు ఆధిపతయం
వహించేవారు ?
జవాబ్ు : మహాసేనాధిపతి
2)ర్ాష్ారరనిా ర్తండు భాగాలుగా విభజించారు . అవి ఏవి ?
జవాబ్ు : ‘దేశ’ మర్ియు ‘విష్య’
3)ర్ాజయం లో అతి చినా పర్ిపాలనా విభాగం ఏది ?
జవాబ్ు : గాీమం / పలా లు
4)గాీమ పద్ద ను ఏమనేవారు ?
జవాబ్ు : మహా తలలార
5) నాయయలధిక్ార్ిని ఏమనేవారు ?
జవాబ్ు : మహా ద్ండనాయక
6)చాళ్ళకుయల క్ాలం నుండ తెలంగాణా పారంతం లో పర్ిపాలనా పద్ధ తరలు అన్సా ఏ వయవసా ను పో లి ఉండేవి ?
జవాబ్ు : కనాడ ర్ాజయ
7) తెలంగాణా పారంతం 50 – 70 గాీమల ల సమూహంతో కూడన ‘ర్ాష్ారరలు ‘ , వేటిగా విభజించ్బ్డాాయి ?
జవాబ్ు : ‘విష్యలు’ మర్ియు ‘భుక్ిత ‘ లు గా
8) ఈ క్ింది వాటిలా ో ఏది కర్తక్ర ?
ఎ)’ర్ాష్ర ప
ర తి ‘ : సన
ై ాయనిక్ి పౌర సంబ్ంధమన
ై పర్ిపాలనకు ఆధిపతయం , క్ నిా సంద్ర్ాభలలో ‘స్ామంత ర్ాజు ‘ లలగా
భోగాలను అనుభవించేవాడు
బి )’విష్యపతి ‘: వయవహార విష్యలలలో ర్ాష్ర ప
ర తి క్ి సర్ిసమలనంగా ఉండేవాడు
సి) ‘భోగపతి ‘ : పనుా వసూలు , ర్ాబ్డ మొద్ల ైన విష్యలలకు అధిపతిగా ఉంటూ గాీమలధిక్ార్ియిన
ై ‘నలలగ వుండా
/ గవుండా ‘ ల సహక్ారంతో పర్ిపాలన స్ాగించేవాడు
డ ) పవ
ై నిా
జవాబ్ు : డ
9)శాసనాల దాార్ా ఎవర్తవరునాారని తెలుస్ోత ంది ?
100 | P a g e
ఎ )’పర్ గడెా ’
బి )సేన బ్ో వ /గాీమ గణకుడు (Village Accountant)
సి ) సేనాధిపతి (Commander of Army); ‘ఎకొటే ‘ (Warrior Class) లేదా సైనిక కుటలంబ్ం
డ ) పవ
ై నిా
జవాబ్ు : డ
101 | P a g e
18) ‘అచెచబ్ా సముద్ర ‘ ఎకొడుంది ?
జవాబ్ు : చొపుద్ండ
19) ‘డరమలమలు’ , ‘అరువణాలు’ ఏవి ?
జవాబ్ు : నాణాలు
20) ‘అయయవోళ 500 ‘ , ‘ఉభయ నానాదేశ్చ’ , ‘నకరము ‘ ఏమిటి ?
జవాబ్ు : వాయపార సంసా లు
21)మహామండేలేశార , మహా స్ామంతాధిపతి, మహాజన , గవుండ , పర్ గడె ‘ నల్ గవుండ , సేన బ్ో వ , ఎకొ ట
ఏమిటి ?
జవాబ్ు : పర్ిపాలన సంఘలలు
22) ఇక్షవాకు వంశం లో ఎవర్ి వలా బ్ౌధ్ధ మతం మిక్ిొలి పో ష్ించ్ బ్డంది ?
జవాబ్ు : ర్ాణులు
23) నాగారుజన క్ ండ, నేల క్ ండపలిా , అనుపు , నంది క్ ండ (నలగగండ ) లలో బ్ౌధ్ధ మతం లో గల ఏ శాఖలకు
ముఖయపారంతాలు అయలయయి ?
జవాబ్ు : ‘తెరవాద్’ మర్ియు ‘మహాయలన ‘
24) వేములవాడ చాళ్ళకయ ర్ాజు , అర్ిక్స
ల ర్ి II క్ాలం లో ఏది నిర్ిమంచ్ బ్డంది ?
జవాబ్ు : ‘తిరభువన తిలక బ్ా(వా )సడ అనే జతన
ై ఆలయం
25) శభ ద్మమ జినాలయం ఎవరు నిర్ిమంచారు ? (దీనిలో జతైన కవి స్ో మదేవుడు పరధాన గురువుగా
నియమించ్బ్డాాడు )
జవాబ్ు : బ్దెదగ
26)పటాన్ చెరువు , బ్ో ధన్ , ఉజిజ లి , క్ లను పాక , పద్ క్ డుమూరు , తొగర కుంట దేనిక్ి స్ాక్ష గా నిలిచాయి ?
జవాబ్ు : పరముఖ జతన
ై పారంతాలు గా
27) విజయ పుర్ి లో ఏవి నిర్ిమంచ్ బ్డాాయి ?
జవాబ్ు : యలగ శాల , పుష్ు భద్ర (శ్చవ ) , మహా సేన , అష్ర భుజ (విష్ర
ి ) , హారతి ( శక్ిత )
28) విజయ పుర్ి ద్గగ ర లో గల మంచికలుా పారంతం లో ఏవి నిర్ిమంచ్బ్డాాయి ?
జవాబ్ు : నాగలశార స్ాామి , హాలమ్ పరస్ాామి , జీవ శ్చవ స్ాామి వారా దేవాలయలలు
29) శ్రీశల
ై క్షలతర మతానిక్ి నాలుగు పరధాన దాార్ాలు ఏవి ?
జవాబ్ు : తిరపుర్ాంతకం (తూరుు ) , సిధ్ధవటము (ద్క్షణ ) , ఉమలమహేశారం (ఉతత ర ) , అలంపూర్(పడమర )
30)పరముఖ వెష్
ై ి వ మలట పారంతాలు ఏవి ?
జవాబ్ు : బ్ూరుగు గడా , మకత ల , లింగగిర్ి
31) ఇక్షవాకుల క్ాలం లో శ్రీ పరాతం దేనిలో విశ్చష్ర స్ాానానిా సంపాదించ్ుకుంది ?
102 | P a g e
జవాబ్ు : బ్ౌధ్ధ మత అధయయనానిక్ి
32)ఉదో యతన (8వ శతాబ్ద ం ) పారకృత భాష్లో దేనిా రచించాడు ?
జవాబ్ు : ‘కువలయమలన ‘ (దీనిలో విజయపుర్ి గుర్ించి ఉంది )
33)నాగారుజన క్ ండలో ఉండ నాగారుజనుడు దేనిా బ్ో ధించాడు ?
జవాబ్ు : మలధయమిక తతా శాస్ాతరనిా
34) విష్ర
ి కుండనుల క్ాలం లో వెద
ై క
ి మత వాయపిత వలా వేటి నిర్ామణం జర్ిగింది ?
జవాబ్ు: ఘటికలు
35) ఏ శతాబిద చివర్ి భాగం లో తెలుగు భాష్ నెమమదిగా పారచ్ురయం లోక్ి వచిచనటల
ా మనక్ి శాసనాల దాార్ా తెలుస్ోత ంది
?
జవాబ్ు : 9వ శతాబ్ద పు చివర్ి భాగం లో
36 ) ఇక్షవాకులు నిర్ిమంచిన సూ
ా పాలు , విహార్ాలు , చెత
ై నయ నిర్ామణాలలో వేటిని బ్ాగా అనుకర్ించారు ?
జవాబ్ు : మధుర , అమర్ావతి , కుష్ాణుల శ్చలు శలి
ై ని
37) ఎపుటి నుండ విజయ పుర్ి పారంతాలలో చాలల వెద
ై క
ి సంపరదాయ కటర డాలు నిర్ిమంచ్బ్డాాయి ?
జవాబ్ు : ఎహువల చాంతమూలు ని పాలన లో 10వ సంవతసరం నుండ
38) ఏది ఆలయ నిర్ామణాలకు నాంది గా నిలిచింది ?
జవాబ్ు : పుష్ు భదారలయం
39 ) 7వ శతాబ్ద ం నుండ బ్ాదామి చాళ్ళకుయలు ఆలయ నిర్ామణం లో నూతన శలి
ై ని పరవశ
ే పటారరు . దాని పేరు ఏమి ?
జవాబ్ు : ‘వేసర ‘
40) ‘వేసర ‘ దేని సమిమళతం ?
జవాబ్ు : ఉతత ర భారతం లో గల ‘నగర ‘ , ద్క్షణ భారతం లో గల ‘ద్రవిడ’ శైలి ల సమిమళతం
41) వేముల వాడ చాళ్ళకుయలు దేనిా విర్ివిగా ఉపయోగించారు ?
జవాబ్ు : ‘వేసర ‘
42) ఎకొడ శ్చవాలయలలలో ‘వేసర ‘ శైలిని చ్ూడగలము ?
జవాబ్ు : అలంపూర్ (గతంలో మహబ్ూబ నగర్ జిలలాలో ఉండేది )
43) ఏ జతన
ై దేవాలయలలలో ‘వేసర ‘ శైలిని చ్ూడగలము ?
జవాబ్ు : వేములవాడ , శనిగరం , క్ోరుటా , క్ లనుపాక
103 | P a g e
TELANGANA HISTORY - QUESTION AND ONE WORD ANSWERS
1. భారతదేశంలో అతిపద్ద 2వ జతైన మత క్షలతంర ?
– క్ లనుపాక
– దాయరత – ఉల్మ-మలర్ిఫ్
3. భకత ర్ామదాసు వారసిన మొతత ం క్రరతనలు 198, క్ాగా అంద్ులో సంసొృత భాష్లో వారసినవి ఎనిా?
– 16
4. హద్
ై ర్ాబ్ాద్ స్ాాతంతో్ాద్యమ పో ర్ాటం-నా అనుభవాలు జదఞపక్ాలు – రచ్యిత?
– స్ాామి ర్ామలనంద్తీరా
5. ఇటీవల విడుద్ల న
ై రజిన్సక్ాంత సినిమల ‘కబ్ాలి’లో, రజిన్సక్ాంత జతైలులో ఉనాపుుడు చ్దివిన
పుసత కం – My Father Balaiah రచ్యిత ఎవరు?
– వెై. సతయనార్ాయణ
6. ”స్ాగిపో వుటే – జీవితం – ఆగిపో వుటే మరణం” అనా గొపు తెలంగాణ కవి?
– క్ాళోజీ నార్ాయణర్ావు
104 | P a g e
7. ఆంధర స్ారసాత పర్ిష్తను తెలంగాణ స్ారసాత పర్ిష్తగా మలర్ిచన సంవతసరం?
– 2015 ఆగసుర
– డా|| అందెశ్రీ
– 1975
– వరంగల్
– 1920
12. 1952లో నెహూ ర పిలుపుమేరకు ఎమమలేయగా పో టీచేసి ఓడపో యిన తెలంగాణ మహాకవి?
– క్ాళోజీ (వరంగల్)
– దొ ంగర్ి మలా యయ
105 | P a g e
16. నాగారుజనక్ ండలో ఎనిా బ్ౌద్ధ ఆర్ామలలు కలవు?
– సుమలరు 30
– ముక్ాొమల
18. ”ద్తాతతేయ
ర స్ాామి” ఆలయం తెలంగాణలో ఎకొడ వుంది?
– తన ‘అమమ’గార్ిక్ి
– ర్ావిచెటర ల రంగార్ావు
– బిరుద్ుర్ాజు ర్ామర్ాజు
106 | P a g e
– దాశరధి కృష్ి మలచారయ
– క్ాటం లక్షీమనార్ాయణ
– ర్ావిచెటర ల రంగార్ావు
– నరహర్ి గోపాలలచారుయలు
– క్ాపు ర్ాజయయ
– విజదఞన చ్ందిక్
ర ాగీంథ మండలి
– 1897
– మునగాల క్ ండల్ర్ావు
107 | P a g e
35. తెలంగాణలో తొలి ర్తత
ై ర క్ావయం వారసింది?
– గంగుల శాయిర్తడా
– సిలివేరు లింగమూర్ిత
108 | P a g e
తలంగాణ్ాలో స్ామజక , స్ాంసొృత్రక , ర్ాజక్రయ్ చైతనాం (FOR TSPSC )(Part – 1 )
జవాబ్ులు : జగిర్ద ారులు ,జమిందారులు, సంస్ాానాధి పతరలు , దేశ్ ముఖ లు, దేశ్ పాండే లు
జవాబ్ు : మీర్ాజ ఖలన్ ధాఘ్ , హఫీజ జలీల్ హసన్ జలీల్ , మౌనిష అమీర్ , అహమద్ మి నెై
4) ఏ పరముఖ ఉరద
ద కవి హద్
ై ర్ాబ్ాద్ కు వలస వచాచరు ?
5) ఉరద
ద భోధన భాష్గా పారరంభమన
ై విశా విదాయలయం ఏది ?
6) ఉరద
ద భాష్ాభ వృదిద క్ోసం మౌలిా అబ్ుదల్ హక్ దేన్సా పారరం భంచారు ?
7) తెలంగాణా లో ఒదిదర్ాజు స్ో ద్రులు గా పేర్ొందిన సీతార్ాం చ్ంద్ర్ ర్ావు , ర్ాఘవ రంగా ర్ావు లు 1920 లో దేన్సా
పారరంభం చారు ? ఇది వరంగల్ జిలలా లోని ఇనుగుర్ిత గాీమం నుండ వెలువడేది .
109 | P a g e
జవాబ్ు : బ్ుకొ పటాం ర్ామలచారుయలు
చ్ంపక్ి భరమర విష్ాద్ం , పేరమలరుణం , హింద్ువుల పండుగలు , హైంద్వ ధరమ వీరులు , ర్ామలయణ విశేష్ములు
16)1946 నుండ 1951 వరకు జర్ిగిన తెలంగాణా స్ాయుధ పో ర్ాటం లోని వివిధ ఘటారలను ఎవరు తన పుసత కం ‘వీర
17)1943 లో ఆంధర స్ారసాత పర్ిష్త స్ాా పించారు . దీని మొద్టి అధయక్షుడు ఎవరు ?
110 | P a g e
జవాబ్ు : అగిా ధార , రుద్ర వీణ
19)‘నా తెలంగాణా క్ోటి రతనాల వీణ ‘ అనే మకుటం తో గలయలలు ర్ాసిన దేవరు ?
21)‘పరజల మనిష్ి ‘ , ‘ గంగు ‘ , ర్ామపు రభస అనే స్ాంఘిక , ఆర్ిధక నేపధయ నవలలు ర్ాసిన దేవరు ?
22)హైద్ర్ాబ్ాద్ లో శ్రీ కృష్ి దేవర్ాయ ఆంధర భాష్ నిలయం అనే గీంధాలయం ఎపుుడు స్ాాపించారు ? ఇది తెలంగాణా
జవాబ్ు : 1901
జవాబ్ు:క్ మర్ాీజు లక్షమణ ర్ావు , ర్ావి చెటర ల రంగా ర్ావు , మునగాల ర్ాజద , నాయని వెంకట రంగార్ావు
జవాబ్ు: 1905
28)190 6 లో వివేక వరధ ని పాఠ శాల స్ాాపించిన దేవరు ? తర్ాాత ఇది వివేక వరధ ని విద్య సంసా గా అభ వృదిద చెందింది
111 | P a g e
జవాబ్ు : క్లశవ ర్ావు క్ోరట్ కర్ , వామన్ ర్ామచ్ంద్ర నాయక్ , గణపతి ర్ావు హర్ిదకర్
Notes on Kakateeyulu
క్ాకతీయ్ులు (క్రీ. శ.956 – క్రీ. శ .1323 )
క్ాకతీయ్ులు
బేత్రయ్
112 | P a g e
(క్ర.ీ శ.1052 - క్ర.ీ శ.1076 )
ర్ండవ బేత ర్ాజు s/o.మొదటి పోర ల ర్ాజు (క్ర.ీ శ.1076 - క్ర.ీ శ.1108 )
ర్ండవ పోర ల ర్ాజు (దురగ ర్ాజు యొకొ జాష్ట స్ో దరుడు ) (క్ర.ీ శ.1116 - క్ర.ీ శ.1157 )
113 | P a g e
Notes on Kakateeyulu
క్ాకతీయ్ులు (క్రీ. శ.895 – క్రీ. శ .1323 )
భాష్ : తలుగు
మతము : జన
ై , హందూ (శైవ )
క్ాకతీయ్ులు
114 | P a g e
పిలలలు : గణ్పత్ర దేవ , మైలయంబ , కుందాంబ
115 | P a g e