You are on page 1of 115

TELANGANA HISTORY ,CULTURE AND ART

Prepared by: Praturi Potayya Sarma

Sl.No. Topic Page No.


From
1
2 తొలి శాతవాహనులు : (క్రీ. పూ. 271 – క్రీ. శ . 28 తర్ాాత 3

కూడా )

3 శాతవాహనుల పర్ిపాలన విధానం (క్రీ. పూ .271 – క్రీ. శ. 178) 7

4 MODEL QUESTIONS ON TELANGANA HISTORY – 3 11

5 Model question on Telangana History -4 29 72


6 Ikshwakulu 73
7 Questions on Ikshwakulu 75
8 Vishnukundinulu 78
9 Questions on Vishnukundinulu 80
10 Vemulawada Chalukyulu 82
11 Questions on Vemulawada Chalukyulu 85
12 Mudigonda Chalukyulu 89
13 Questions on Mudigonda Chalukyulu 92
14 Kalyani Chalukyulu 96
15 శాతవాహనుల అనంతర క్ాలం (క్రీ. శ.3 వ శతాబ్ద ం – క్రీ. శ. 12 వ 100
శతాబ్ద ం ) - పర్ిపాలన

16 Telangana History Questions and one word answers 104


17 Telangana History Part -1 Questions 109
18 Notes on Kakateeyulu - Samantha Kakateeyulu 112
19 Notes on Kakateeyulu – Swatamtrya Kakateeyulu 114

1|Page
2|Page
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Notes prepared by : Praturi Potayya Sarma

తొలి శాతవాహనులు : (క్ర.ీ పూ. 271 – క్ర.ీ శ . 28 తర్ాాత కూడా )

సిముఖుడు (క్ర.ీ పూ. 271 )


1)ఇతను ‘ధనక్ాడ’ (ఆధునిక ధరణిక్ోట , అమర్ావతి ) నిర్ిమంచాడు
2) ర్ాజధాని : ధనక్ాడ
3) ర్ాజధానిని పైఠాన్ లేదా పరతిష్ాానపురం కు (ఔరంగాబ్ాద్ జిలలా ) కు మలరచబ్డంది
4)ఇతని వారసులను ‘ధనకడస్ాామి ‘ (ధన కటక స్ాామి ‘ (ధన క్ాటక స్ాములు) అని పిలాబ్డాారు
5)నానాఘలట్ శాసనం లో ఇతని ‘చితరం ‘ కనిపిసత ుంది
6) ఇతని నాణాలు క్ోటి లింగాల (పాత కర్ంనగర్ జిలలా ) పారంతం లో కనుగొనాారు
7)నాణాల పై ‘చిముఖ ‘ అని ఉంది . ఇదే శ్రీ ముఖ , సిముఖ అయి ఉండవ చ్ుచను
8) ఇతను 23 సంవతసర్ాలు పర్ిపాలన చేశాడు

కృష్ణ (శాసనాలలో ‘కనుుడు’ గా పేర్కొనాారు )


(క్ర.ీ పూ . 248 నుండ దాదాపు 18 సంవతసర్ాల పర్ిపాలన స్ాగించాడు
1 )ఇతను తొలి స్ార్ిగా శాసనాలు ముదింర చాడు
2)నాసిక్ గుహ శాసనం బ్ౌధ్ధ బిక్షుల క్ోసం అంక్ితం చేశాడు
3) నాసిక్ పారంతానిక్ి ‘మహామలతర’ ను అధిక్ార్ిగా నియమించాడు

మొదటి శాతకర్ణణ (క్ర.ీ పూ 220 ర్ాజయ్యాడు )

పూర్ణణతసo గా

3|Page
సొందసత ంబి (దాదాపు 46 ఏళ్ళు పాలించాడు )

ర్ండవ శాతకర్ణణ ( క్ర.ీ పూ . 184 – క్ర.ీ శ.28 )


1)56 ఏళ్ళు పాలించాడు
2) ఇతను మగధ ర్ాజు పుష్య మితర శంగునిక్ి , కళంగ ర్ాజు ఖలరవేలునిక్ి , గక
ీ ు ర్ాజు – బ్ాక్ిరియన్ ర్ాజు ,
డెమిటియ
ర స్ కు సమక్ాలికుడు
3) ‘మర్ాఠా తరణ క్తైయిర్ో కుమలర్తత దేవి నాగనిక ను వివాహం చేసుకునాాడు
4) ఖలరవేలుని ‘హాతి గుంఫా ‘ శాసనం లో తొలి శాతవాహనుల నుండ తూరుు తీర్ాలను ఆకీమించి , తన
ర్ాజయం లో విలీనం చేసుకునాటల
ా పేర్ొొనాాడు
5) క్ర.ీ పూ . 175 లో డెమిటియ
ర స్ భారత దేశం సర్ిహద్ుద లో అడుగు పటారడు
6)క్ర.ీ పూ. 172 లో ఖలరవేలుడు , క్ర.ీ పూ . 148 లో పుష్య మితరరడు మరణించారు.
7) ఇతని విజయలలను నానాఘలట్ శాసనం లో పేర్ొొనాారు . ఇతని భారయ దేవి నాగనిక ఈ శాసనం
చెక్ిొంచింది .
8) స్ామలాట్ , ద్క్షణాధిపతి అనే బిరుద్ులు ప ందాడు
9) నానాఘలట్ గుహలో ఇతని పూర్ాకుల చితారలు చెక్ిొంచాడు

పులోమయవి
(క్ాణ్ాా ర్ాజైన సుశరమ ను సంహర్ణంచి క్ాణ్ాా వంశాన్నా అంతమొందంచి ‘మగధ ను ఆక్ారమంచాడు )
1)ఇతని క్ాలం లో శతవాహనుల సాతంతర పాలన పారరంభమైనది

హాలుడు
1)ఇతను ‘గాధా సపత శతి’ ని రచించాడు
2)ఇతనిా ‘కవి వతసలుడు ‘ అని కవులు ప గిడారు
3)పారకృత స్ాహితయం లో హాలుడ క్ి పరతేయక స్ాానం ఉంది

4|Page
గౌతమ పుతర శాతకర్ణణ ( 23 వ ర్ాజు )
1)ఇతని విజయలలను నాసిక్ , క్ార్లా శాసనాలలోని సమలచారం తెలియచేసత ుంది
2)భూమకుడు , సహ పాణుడు ఇతని సమక్ాలికులు
3)కద్రమలక ర్ాజుల ైన ‘చ్స్ారనుడు’ , ‘రుద్ర ద్మనుడు ‘ లకు శాతవాహనులతో సతసంబ్ంధాలునాాయి
4) రుద్ర ద్మనుని వారసులు ర్తండో చ్ంద్రగుపత వికీమలదితరయని క్ాలం వరకు పాలించారు
5 )ఇతను సింహాసనం అధి ఇష్ిా o చి 18 వ ఏట వేయించిన ‘నాసిక్ శాసనం ‘ అతని సైనిక విజయలలను
వర్ిిసత ుంది
6)సహపానుడు ని, గౌతమి పుతర శాతకర్ిి ఓడంచాడు
7)గౌతమి బ్ాలశ్రీ నాసిక్ పరశసిత లో గౌతమి పుతర శాతకర్ిి ని ‘క్షహర్ాట వంశ నిరవశేష్కర’ అనే బిరుద్ు
వర్ిిసత ుంది
8 ) గౌతమి బ్ాల శ్రీ నాసిక్ పరక్ారం గౌతమి పుతర శాతకర్ిి అసిక , అశోక , మూలక , సూరత, కకూర,
అపర్ాంత , విద్రభ పారంతాలకు అధిపతి
9) ఇతనిక్ి ‘ఏక బ్ారహమణ ‘ , ఆగమ నిలయ ‘ , క్షతిరయ ద్రు మలన , తిరసముద్ర తోయ పీత వాహన ,
శాతవాహన – కుల – యశ – పతిర ష్ాా పనాక్ార బిరుద్ులు ఇవాబ్డాాయి

వశిష్ఠీ పుతర పులోమయవి సింహాసం అధష్ిీoచాడు

కడపటి శాతవాహనులు : -
ర్ండో వాసిష్ీ పుతర పులోమయవి
1 )ర్తండో వాసిష్ా పుతర పులోమలవి క్ాలం నుండ శాతవాహన శాసనాలలో , నాణాలు ఆంధర పరదేశ్ లో అనేక
పారంతాలోా లభంచాయి .
2)ఇతనిక్ి ద్క్షణా పధీశార అని నాసిక్ పరశసిత వర్ిించింది .
3) ఉజజ యిని పాలకుడెైన ‘చ్ష్ర నుని’ తో పో ర్ాడాడు. ఇతని సేనలు ఓడపో యలయి .

5|Page
శివశ్రీ

శివసొంధ

శ్రీ య్జఞ శ్రీ శాతకర్ణణ


1 ) స్ౌర్ాష్ర ర పై ద్ండెతిత క్ ంకణ్ – స్ౌర్ాష్ర ర పారంతాలను ఆకీమించాడు

2) హరష చ్ర్ితర రచ్యిత బ్ాణుని పరక్ారం శ్రీ య్జఞ శ్రీ శాతకర్ణణ బౌదధ మయట సమరధకుడు
3) ఆచారా నాగారుునున్న ఇతడే తన ఆస్ాానం లో ఆదర్ణంచాడు
4) ఆచారా నాగారుునున్న గౌరవారధ ం శ్రీ పరాతం వదద ఒక మహా చైతనాాన్నా కటిట ంచాడు , చైనీస్ , టిబెటియ్న్
కధనాల పరక్ారం.

చందర శ్రీ శాతవాహన ఏలినాడు


ఇతని అనంతరం వచిచన శాతవాహన ర్ాజుల అసమరధత వలా :-
i) ఇక్షవాకులు ఆంధర పారంతం లో ;
ii)చాటలలు ‘పశ్చచమ – ద్క్షణ పారంతం లో ;
iii)అభీరులు ఉతత రం లో ;
iv)పశ్చచమ క్షవ తరపులు పశ్చచమొతత ర పారంతం లో నూ స్ాాతంతరం పరకటించ్ుకునాారు

6|Page
Model questions (Satavahana period Administration )
G.S. PAPER STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP 1 & 4 /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma

శాతవాహనుల పర్ణపాలన విధానం (క్ర.ీ పూ .271 – క్ర.ీ శ. 178)


1)శాతవాహనులు పర్ణపాలన లో మౌరుాలకు వారసులు .వీరు ఎవర్ణక్ి మయరగ దరశకులు ?
జవాబు : పలల వులు
2)శాతవాహనుల క్ాలo లో ర్ాజు గుర్ణంచి ఏ భావన ఏరపడంద ?
జవాబు : దైవాంశ సంభూతుడు
3)శాతవాహనులు స్ామయాజయాలను ఏ విధంగా విభజంచారు ?
జవాబు : ఆహార్ాలు (ర్ాష్టాటాలు ) గా
4)గాీమయధక్ారులను ఏమన్న పిలిచేవారు ?
జవాబు : గాీమణ్ి
5)పటట ణ్ాలను ఏమన్న పిలిచేవారు ?
జవాబు :’ న్నగమ ‘
6)శాతవాహనుల క్ాలం లో ముఖాపటట ణ్ాలు ఏవి ?
జవాబు : బారుకచచ (బరర చ్ ) , స్ో పార, కలయాణ్ి (కర్ాాటక ), కనహుర్ణ , పైధాన్ (మహార్ాష్టా ), గణవరధన్ ,
ధానాకటకం (ఆంధర పరదేశ్ ) , క్ోటిలింగాల , ఏలేశారం (తలంగాణ్ )
7) నాసిక్ శాసనం లో ఏ య్ంతారల గుర్ణంచి పేర్కొనాారు ?
జవాబు : ఉదక య్ంతారలు
8) భూమ శిసుత ఎంత ?
జవాబు : 1/6 వంతు
9) ‘ఓద య్oత్రరకులు ఎవరు ?
జవాబు : ఉదక య్ంతారన్నా ఉపయోగణంచేవారు
10)నాసిక్ , జునాార్ శాసనాలలో తలిపిన వారు ఎవర్వరు ఉనాారు ?
ఎ)త్రలపిసక లేదా నూనె తయ్యరు చేసే వారు ; నూనె గానుగల పన్న వారు

7|Page
బి ) దమాకులు :ధానాం వరత కులు
సి )క్ొలికలు : నహత పన్న వారు
డ) వస కరులు : వెదురు బుటట లు తయ్యరు చేసేవారు
జవాబు : పై అనీా
11) గణలు ులు (శరణ్
ీ ులు )ఏవి న్నరాహంచేవారు ?
జవాబు : బాాంక్ లయలగా క్ారాకలయపాలు , లయవా దేవీలు
12) టాలమ ర్ాసిన గీంధం ఏద ?
జవాబు : ‘ఎ గైడ్ తో జయోగీఫఠ ‘
13) అమర్ావత్ర శాసనం లో ఏవి ఉనాాయి ?
జవాబు : క్వురూర్ా , విజయ్పుర , గూడూరు , ధానాకటం
14) తలంగాణ్ా ర్ాష్టాం లో ఏవి గకపప వాాపార క్ందారలుగా అభివృదధ చందాయి ?
జవాబు : ధూళికటట , పదద బంకూరు , క్ొండపూర్ , క్ోటి లింగాల
15)శాతవాహనుల క్ాలం లో ఏద ముఖా రవాణ్ా స్ాధనం ?
జవాబు : ఎడల బండుల
16)విదేశ్ర వాాపార క్ందారలు ఏవి ?
జవాబు : పైధాన్ , తగర , జునాార్ , నాసిక్ లు ,
వెైజయ్ంత్ర (కర్ాాటక ), బారుగజ (గుజర్ాత్ ) లేదా బరర చ్ పటట ణ్ాలు పశిచమయన నౌక పటట ణ్ాలుగా ఉనాాయి
17)ఈ క్ింద వాటిలల ో ఏద కర్క్ట ?
ఎ) బారుగజ (నహటి సూరత్ )
బి ) స్ో పార (కర్ాాటక లోన్న కలయాణ్ి )
జవాబు : పై ర్ండు
18)తూరుప తీర్ాన గల అంతరగ త నౌక్ా క్ందారలు ఏవి ?
ఎ) కంఠ శాల
బి ) క్ొండాయిర్ా (గూడూరు )
సి )అలోలసిస్ మస్ో లియ్య (మచిలీపటాం )
డ ) పైవన్నా
జవాబు : డ
19) నాణ్ాలను వహటితో తయ్యరు చేసేవారు ?

8|Page
జవాబు : సఠసం , తగరం , ర్ాగణ , వెండ
20) ఏద ఎకుొవగా ఉపయోగణంచిన నాణ్ం ?
జవాబు : క్ారషపణ్
21) ఈ క్ింద వాటిలల ో ఏద కర్క్ట ?
ఎ )గధకులు (సుగంధ దరవాం తయ్యరు చేసేవారు )
బి)వధకులు (వడరంగులు )
సి ) కమమరులు (ఇనుప పర్ణకర్ాలు చేసే వారు )
డ ) పైవన్నా
జవాబు : డ
21) శాతవాహనుల సమయజం ముఖాం గా ఎలయంటిద ?
జవాబు : పితృస్ాామామైనద
23) శాతవాహన ర్ాజులు తమ పేరల కు ముందు ఎవర్ణ పేరు పటటటకున్న పరసిదధ చందారు ?
జవాబు : తలిల పేరుతో [ ఉదాహరణ్ : గౌతమ పుతర శాతకర్ణణ (తలిల : గౌతమ బాల శ్రీ )] ;
వశి ష్ీ పుతర శాతకర్ణణ ; య్జఞ శ్రీ శాతకర్ణణ
24) హాలుడు ఎవర్ణా వివాహం చేసుకునాాడు ?
జవాబు : లీలయవత్ర (శ్రీ లంక ర్ాణ్ి )
25) ఆచారా నాగారుునున్న నహతృతాం లో ఏ బౌదధ మత శాఖ విశరష్ ఖయాత్ర ప ందద ?
జవాబు : మహాయ్యన
26) స్ాహతా సేవలో ఏ భాష్ పరముఖ స్ాానాన్నా ఆకీమంచింద ?
జవాబు : పారకృత భాష్
27) అశోకున్న ధానా కటక , ర్ాజుల మoదర్ణక్ి , ఎరీగుడ , భటిట పో ర లు శాసనాలు ఏ భాష్ లో ఉనాాయి ?
జవాబు : పారకృత భాష్
28)బౌదుధలు పారకృత భాష్ ను అనుసర్ణంచారు. జైనులు ఏ భాష్ వాడారు ?
జవాబు : అరధ మయగధ , అనహ ఒక రకమైన పారకృత భాష్
29) ధర వాదు డైన బుదధ ఘోష్ుడు (క్ర.ీ శ. 4 వ శతాబద ం ) దేన్నపై వాాఖయానం ర్ాశాడు ?
జవాబు : త్రరపఠఠణకల పైన
ఇతన్న పరముఖ రచన ‘విసుధ్ద మగగ ‘ పారకృత భాష్లో విరచిత మైనద
30) హాలుడు ఏద ర్ాశాడు ?

9|Page
జవాబు : గాధా సపత శత్ర (700 శృంగార కధల సకలనం )
31) గుణ్ాఢ్ుాడు ‘బృహత్ కధ ‘ను దేన్నలో ర్ాశాడు ?
జవాబు : పై శాచి పారకృతం భాష్ లో
32)స్ో మ దేవున్న గీంధం ఏద ?
జవాబు : కధా సర్ణత స్ారగం (సం సొృతo)
దీన్నక్ి ఆధారం గుణ్ాఢ్ుాన్న బృహత్ కధ .
33) శరా వరమ ర్ాసిన పుసత కం ఏద ?
జవాబు : ‘క్ాతంతర వాాకరణ్ం ‘ ర్ాశాడు
34) కడపటి శాతవాహన ర్ాజుల వెండ నాణ్ాలు దేన్నా న్నరూపిసత ునాాయి ?
జవాబు : ‘దేశి ‘ అనహ ఒక పరతేాక భాష్
35) నల్గండ లోన్న ‘ఫణ్ి గణర్ణ ‘ఎవర్ణ క్ాలం లో న్నర్ణమంచ బడు అతాంత మనోహర సూ
ీ పం ?
జవాబు : శాతవాహనుల క్ాలం
36) తలంగాణ్ లోన్న బౌదధ సూ
ా పాలనీా దేన్నక్ి నమూనాలు ?
జవాబు : స్ాంచి సూ
ా పాన్నక్ి
37) శాతవాహన ర్ాజుల చితార కళ్ను ఎకొడ చూడ వచుచను ?
జవాబు : అజంతా లోన్న నెంబర్ 9 , 10 గుహలోల
38) తలంగాణ్ లోన్న సూ
ా పాలలో ముఖా లక్షణ్ం ఏద ?
జవాబు : ఇటటకలతో న్నర్ణమంచ బడన సూ
ా పాలు

10 | P a g e
MODEL QUESTIONS ON TELANGANA HISTORY – 3

Prepared by: Praturi Potayya Sarma

1) ఎపుుడు గులలం యలజదదని గారిని డెైర్తకరర్గా నిజదం పరభుతాం ఆర్ిొయలలజీ డపార్రమంట్ను


ఏర్ాుటల చేసింది?

ఏ)1914 లో
2) 1979-83 మధాక్ాలంలో ఎక్కడ జర్ణపిన తరవాక్ాలోల పూరా శాతవాహన, శాతవాహనుల
క్ాలయలకు సంబంధంచిన అనహక చార్ణతరక, స్ాంసొృత్రక అవశరష్టాలు బయ్లపడాుయి?

ఏ)కోటిలింగాలలో ( combined క్రింనగర్ జిల్ల


ా )

3) ఎక్కడ బ్యటపడన మహాసూ


త ప వివర్ాలను అంచ్నా వేసి అది ఒక ‘పార్ిభోగిక సూ
త పం’గా
నిరియించారు?

ఎ)ఫణిగిరి(నల్
గ ొండ జిల్ల
ా )
(నోట్ : ‘పార్ిభోగిక సూ
త పం’ అంటే బ్ౌద్ధ సనాయసుల వయక్ితగత వసుతవులు ఉనాటలవంటి, సూ
త పంగా
చెపత ారు. బ్ౌద్ధ సనాయసులు, భక్షువులు ఈ పారంతంలో అధికంగా ఉండేవారు. తెలంగాణాలో
లభంచిన మొద్టి ‘పార్ిభోగిక సూ
త పం’ గా దీనిా భావిసుతనాారు)

4) 1890- 1910 పారంతంలో వనపర్ిత ర్ాజద ఆస్ాానంలో ఉనన ఎవరు మహబ్ూబనగర్ శాసనాలను
సేకర్ించినారు?

ఎ) మలనవలిా ర్ామకృష్ి కవి

11 | P a g e
5) మదారసు పరసడ
ి న్స
ె సలో పనిచేసిన, తెలంగాణాలో శాసనాల పటా అవ గాహనతో, ఆసక్ితతో
శాసనాలను చ్దివిన మొద్టి వయక్ిత ఎవరు ?

ఎ ) జత.ఎ.ఫ్ీా ట్

6) 1916-1918 పారంతంలో ఎవరు నలా గొండ, వరంగల్ పారంతాలోా విసత ృతంగా పరయటించి అనేక
ర ు ఆయువుపటలర అొంటారు .
శాసనాలను సేకర్ించారు. వీర్ి కృష్ి తెలంగాణ చ్ర్ితక

ఎ ) శేష్ాదిర రమణకవులు

7) తెలంగాణాలో __________ పర్ిశోధక సంసా దాార్ా క్ మర్ాీజు ‘తెలంగాణ శాసనాలు’ ర్తండు


సంపుటాలుగా 1930, 19 32లలో వెలువర్ించారు
ఎ) క్ మర్ాీజు లక్షమణర్ాయ

8) సేరట్ ఆర్ిొయలలజీ ఆధారయంలో ”క్ారుస్ ఇన్ససిరిపషన్స ఆఫ్ తెలంగాణ” 4 సంపుటాలు


వెలువడాాయి. మొద్టి మూడు సంపుటాలకు ______________ఎడటర్గా వయవహర్ించ్గా, 4వ
సంపుటం మలా ంపలిా స్ో మశేఖర శరమ ఆధారయంలో వచిచంది.

ఎ ) పుటర పర్ిత శ్రీనివాస్ాచారుయలు

9) ఉపాసిక్ాయ బ్ుద్ధ రక్షష్ాయ దానం (_____________) రాసిన శాసనొం ఏది / ఎక్కడ ఉొంది?

ఎ )వరధమలనుక్ోట

ి కుండన గోవింద్వరమ శాసనం ఏది ?


10) మొద్టి సంసొృత శాసనం విష్ర

12 | P a g e
ఏ) ఇంద్రపాలనగర

11) మొద్టి ______ శాసనం వరధమలనుక్ోటలో లభంచిన ఉపాసిక్ాయ బ్ుద్ధ రక్షతాయ దాన
శాసనం.

ఎ) పారకృత

12) మొద్టి పద్య శాసనం జినవలా భుడ ________ శాసనం


ఎ) కుర్ాొాల

13) దేనిన మొదటి గద్య శాసనంగా పేర్ొొంటలనాారు?


ఎ) మొద్టి గద్య శాసనం క్ రవి శాసనం

14) తెలొంగాణ రాష్ట్రొం లో మొద్ట శాసనాలోా ఏ భాష్ ఉంది ?

ఎ) ప్ర
ా క్ృత
నోట్: అటల తర్ాాత కీమంగా శాసనాలోా సంసొృతం పరవేశ్చంచింది. ఎకుొవ పారకృతం, తకుొవ
సంసొృతం నుండ తకుొవ పారకృతం ఎకుొవ సంసొృతం ఉనా శాసనాలు వచిచనవి.
క్ాలకీమంలో పారకృతం పూర్ితగా అద్ృశయమైంది. సంసొృతం- కనాడ, కనాడ – సంసొృతం, కనాడ
– తెలుగు, తెలుగు – కనాడ, సంసొృతం – తెలుగు, తెలుగు – సంసొృతం.. ఈవిధంగా
శాసనాలోా ఆయల ర్ాజుల అధిక్ార భాష్ానుగుణంగా భాష్ సిారపడంది. క్ నిా మర్ాఠ శాసనాలు,
పర్ిషయన్, ఉరద
ద శాసనాలు కూడా ఈ పారంతంలో లభంచినాయి.

15) క్రీ.పూ. 6వ శతాబిద లో భారతదేశంలో ఏరుడా 16 జనపదాలతో ద్క్షణ భారతదేశం మొతత ంలో
ఉనా ఒక్ల ఒక జనపద్ం (Republic) ఏది ? దీని ద్వారా మన తెలంగాణ లోని కర్ంనగర్,
నిజదమలబ్ాద్ పారంతాలంటేనే తెలంగాణ పారశసత ాం తెలుసుతంది. తెలంగాణ పారంతానిా పాలించిన

13 | P a g e
వివిధ ర్ాజ వంశాల వారు, అధిక్ారులు తదితరులు వివిధ సంద్ర్ాభలలో అనేక శాసనాలు
జదర్చేశారు. ఈ చార్ితక
ర శాసనాలు మన చ్ర్ితర రచ్నకు శాాసనాళాలు. ఈ శాసనాలలో
ఎకుొవగా దాన శాసనాలే కనిుస్ాతయి.

ఎ) అససక్ా

16) క్రీ.పూ. 4వ శతాబిద నాటి క్ోటిలింగాల నాణెములపై ఏ పేరా ు కనిుస్ాతయి ? (ఇవి


శాతవాహనుల పూరాక్ాలలనిక్ి చెందినవి)

ఎ ) గోబ్ధ, కంవాయస, నరన

17) వేటిని శాసన పర్ిశోధకులు ”తొలిశ్చలలశాసన యుగం” అంటారు ?

ఎ) క్రీ.పూ. 3వ శతాబిద నాటి, నేటి జగితాయల జిలలాలోని క్ోటిలింగాల, ద్నాళకటర , మునులగుటర లో


కనిుంచిన లఘుశాసనాలు మన పారంతంలోని తొలి శాసనాలని చెపువచ్ుచ. ఇవన్సా కూడా
బ్ౌద్ుధల చెత
ై య, సూ
ా ప విహార్ాలలో లభంచినవే. వసుతపరంగా యివి ర్ాతిపై (శ్చలలపై) చెక్ిొనవి.

18) దేనిన ‘ర్ాగిర్లకుల యుగమ’ని లేక ‘లోహర్లకుల యుగమ’ని అంటారు అొంటారు తెలొంగాణ
చరితరలో ?
ఎ) క్రీ.శ. 2,3 శతాబ్ాదల నుండ ర్ాళ్ుక్ి (శ్చలక్ి) బ్ద్ులుగా శాసనాలక్ి ర్ాగి ర్లకులను (లోహపు
ర్లకులు) వినియోగించారు. దీనిా ర్ాగిర్లకుల యుగమని లేక లోహర్లకుల యుగమని అంటారు.
వీటిని ఎకుొవగా బ్ారహమణులకు అగీహార్ాలు దానం చేసే సంద్రభంలో యిచేచవారు. మలా oపలిా
వార్ి అభపారయంలో ‘ర్ాగిర్లకుల శాసనం లభంచింద్ంటే అది బ్ారహమణులక్ిచిచన భూ దానమని
చెపువచ్ుచ. ‘వెద
ై ిక, బ్ారహమణ మతంలోనే ఈ ర్ాగి ర్లకుల జదర్ అధికంగా కనిుసుతంది

19) దేనిన ”ర్తండవ శ్చలలశాసన యుగం” అంటారు ?

14 | P a g e
ఎ ) క్రీ.శ. 7,8 శతాబ్ాదల నుండ ర్ాగి ర్లకులతోపాటల తిర్ిగి శ్చలలశాసనాలు జదర్ క్ావడం పునః
పారరంభమైనది. ఇది కళాయణీ చాళ్ళకుయలు, క్ాకతీయుల క్ాలలనిక్ి ఉచ్ఛ స్ాాయిక్ి చేర్ింది. దీనిా
”ర్తండవ శ్చలలశాసన యుగం” అంటారు. లోహయుగంలో శ్చలల శాసనాలు లేవనిక్ాద్ు. క్ాన్స,
తకుొవగా ఉనాాయి.

20) ఎవరి శాసనాలలో పార్ీ, తెలుగు దిాభాష్ా శాసనాలు లభసుతనాాయి?

ఎ) ర్లచ్రా పద్మనాయకులు, విజయనగర, కుతరబష్ా, అసఫ్ జదలు పరముఖులు – కుతరబష్ాల


శాసనాలలో పార్ీ, తెలుగు దిాభాష్ా శాసనాలు లభసుతనాాయి

21) దేని దాార్ానే చ్ర్ితక్


ర ారులక్ి తొలిస్ార్ిగా ”క్ాకతీయ వంశం” గుర్ించి తెలిసింది ?

ఎ ) తెలంగాణలో శాసన పర్ిశోధన, శాసీత య


ీ పర్ిష్ొరణ క్రీ.శ. 1882 నుండ జత.ఎ.ఫ్ీా ట్
హనుమక్ ండ వేయి సా ంభాల గుడ శాసనం చ్దివిన నాటి నుండ ఆరంభమన
ై ద్ని చెపువచ్ుచ.
ఫ్ీా ట్ అపుటలా భారత పరభుతా (ఆంగలాయుల అధిక్ారంలోని) పరధాన శాసన పర్ిశోధకునిక్ి
సహాయక్ార్ిగా ఉండేవాడు. హైద్ర్ాబ్ాద్ నిజదం నుండ పరతేయక అనుమతి ప ంది జత.ఎ.ఫ్ీా ట్
రుద్రదేవుని ‘హనుమక్ ండ శాసనం’ చ్దివాడు. దీని దాార్ానే చ్ర్ితక్
ర ారులక్ి తొలిస్ార్ిగా
”క్ాకతీయ వంశం” గుర్ించి తెలిసింది

22) ఏ ఆస్ాాన పండతరడెైన మలనవలిా ర్ామకృష్ి కవి మహబ్ూబనగర్ జిలలాలోని బ్ూధపూర్,


వరామలనపురం శాసనాలను పరకటించారు?

ఎ) వనపర్ిత సంస్ాానంలో ఆస్ాాన పండతరడెైన మలనవలిా ర్ామకృష్ి కవి మహబ్ూబనగర్


జిలలాలోని బ్ూధపూర్, వరామలనపురం శాసనాలను పరకటించారు

23) దేనిన ‘ఆరషశాఖ’గా వయవహర్ించారు ?

15 | P a g e
ఎ ) 1914లో నిజదం పరభుతాం హైద్ర్ాబ్ాద్లో పుర్ావసుతశాఖను ఏరురచింది. దీనిా ‘ఆరషశాఖ’గా
వయవహర్ించారు. దీనిక్ి గులలంయలజదదని సంచాలకులుగా నియుకుతలయలయరు

24) ఎవరి సంచాలకతాంలోనే తర్ాాత క్ాలంలో పుటర పర్ిత శ్రీనివాసచార్ి, సంపాద్కతాంలో


‘క్ారుస్ ఆఫ్ యిన్స క్ిీపషన్స ఆఫ్ తెలంగాణ’ పేర శాసన సంపుటాలు వెలువడాాయి ?

ఎ ) గులలంయలజదదని సంచాలకతాంలోనే (Director) తర్ాాత క్ాలంలో పుటర పర్ిత శ్రీనివాసచార్ి,


సంపాద్కతాంలో ‘క్ారుస్ ఆఫ్ యిన్స క్ిీపషన్స ఆఫ్ తెలంగాణ’ పేర శాసన సంపుటాలు
వెలువడాాయి

25) ఎప్పుడు వరంగల్లో క్ాకతీయ జయంతరయతసవాలు జర్ిగాయి ? ఫలితంగా 1935లో


‘క్ాకతీయ సంచిక’ వెలువడా ది

ఎ ) 1932లో వరంగల్లో క్ాకతీయ జయంతరయతసవాలు జర్ిగాయి. ఫలితంగా 1935లో ‘క్ాకతీయ


సంచిక’ వెలువడా ది. దీనిలో క్ాకతీయులనాటివి శాసనాలు అనేకం పరచ్ుర్ించ్బ్డాాయి.
మలర్లమండ ర్ామలర్ావు దీనిక్ి సంపాద్కులు. భావర్ాజు వెంటక కృష్ాిర్ావు, ర్ాళ్ుబ్ండ
సుబ్ాార్ావు, శేష్ాదిర రమణ కవులు, ఆచారయ సిరుగూరు హనుమంతర్ావు వంటి చ్ర్ిత,ర శాసన
పర్ిశోధకులు దీనిలో పాలుపంచ్ుకునాారు

26) శాతవాహనుల తొలి శాసనాలు క్ోటిలింగాల, ధూళకటర , మునులగుటర లభొంచిన ప్ర


ా ొంతాలు ,
ఏ జిల్ల
ా లో ఉన్ననయి ?

ఎ ) శాతవాహనుల తొలి శాసనాలు క్ోటిలింగాల, ధూళకటర , మునులగుటర వద్ద లభసుతనాాయి. ఈ


మూడు పారంతాలు నేటి జగితాయల జిలలాలలోనివే.

27) ఉజజ యిన్స శకర్ాజ కుమలర్తత రుద్రధర భటారర్ిక ఎవరి భారయ ?

16 | P a g e
ఎ ) ఉజజ యిన్స శకర్ాజ కుమలర్తత రుద్రధర భటారర్ిక ఇక్షవాకు వీరపురుష్ ద్తర
త ని భారయ.

28) ఇక్షవాకుల క్ాలంనాటి ఏ శాసనాలకు చార్ితక


ర పారధానయత ఉనాది ?

ఎ )ఇక్షవాకుల క్ాలంనాటి నాగారుజనక్ ండ, ఏలేశారం, ఫణిగిర్ి (Nalgonda) శాసనాలు చార్ితక



పారధానయత ఉనావి

29) ఏ శాసన శకలముపై ‘శక’ వంశానిక్ి చెందిన బ్ాలిక పరశంస ఉనాది. ?


ఎ) నాగారుజన క్ ండ తరవాక్ాలలో లభంచిన శతాధిక శాసన శకలలలలో నాలుగు శాసనాలు
అతయంత పారముఖయమైనవనా విష్యం అంద్రద అంగకర్ించాలిసన విష్యమే. ఒక్ శాసన
శకలముపై ‘శక’ వంశానిక్ి చెందిన బ్ాలిక పరశంస ఉనాది. ఉజజ యిని క్లంద్రంగా ఇక్షవాకుల
సమక్ాలీనులుగా పర్ిపాలన చేసిన వారు ఈ శకులు

30 ) ఏ శాసనాల దాార్ా తెలంగాణా పారంతానిక్ి యితర పారంతాలలో (సుద్ూర శ్రీలంకతో సహా)


గల సంబ్ంధ బ్ాంధవాయలు తెలుస్ాతయి ?
ఎ )నాగారుజన క్ ండ శాసనాల దాార్ా తెలంగాణా పారంతానిక్ి యితర పారంతాలలో (సుద్ూర
శ్రీలంకతో సహా) గల సంబ్ంధ బ్ాంధవాయలు తెలుస్ాతయి

31) యిటీవల ఎక్కడ బ్యలుడన రుళ్ పురుష్ ద్తర


త ని 18వ ర్ాజయ సంవతసరపు శాసనం
అతయంత పారముఖయమైనది. ?

ఎ )ఫణిగిర్ి (Nalgonda)లో యిటీవల బ్యలుడన రుళ్ పురుష్ ద్తర


త ని 18వ ర్ాజయ సంవతసరపు
శాసనం అతయంత పారముఖయమైనది. యిపుటి వరకు రుళ్ పురుష్ ద్తర
త డు 12 సంవతసర్ాలే ర్ాజయం
చేశాడని భావించారు. క్ాన్స, ఈ శాసనం వలా ఇక్షవాకుల పాలనా క్ాలం మర్ొక ఆరు, ఏడు
సంవతసర్ాలు ముంద్ుకు జరుగుతరంది.

17 | P a g e
32 ) ఏ శాసనంలో బ్ుద్ుధనిా ‘కంసనిసూద్న’ వంటి బిరుద్ులతో పేర్ొొనాారు ?

ఎ ) ఫణిగిరి (Nalgonda) శాసనంలో బ్ుద్ుధనిా ‘కంసనిసూద్న’ వంటి బిరుద్ులతో పేర్ొొనాారు.


అంటే బ్ుద్ుదడు హైంద్వ దేవగణంలో కలిసే ద్శ (కలిపేసే ద్శ) ఆరంభమన
ై ద్ని చెపువచ్ుచ. అటేా
శాసనాలు పారకృత భాష్ నుండ సంసొృత భాష్లోక్ి మలరుు చెంద్డం ఈ శాసనం దాార్ా
తెలుసుతంది.

33) ఇక్షవాకుల తర్ాాత ఫణిగిరి(Nalgonda) లో కనిుసుతనావి ఎవరి శాసనాలు ? వీర్ి శాసనాలలో


చ్ర్ితర గతిని మలర్ిచనవి గోవింద్ వరమ, వికీమేంద్ర భటారర వరమల తరమమల గూడెం తామా శాసనాలు

ఎ ) ఇక్షవాకుల తర్ాాత యికొడ కనిుసుతనావి విష్ర


ి కుండనుల శాసనాలు. వీర్ి శాసనాలలో చ్ర్ితర
గతిని మలర్ిచనవి గోవింద్ వరమ, వికీమేంద్ర భటారర వరమల తరమమల గూడెం తామా శాసనాలు

34 ) ై రచ్న. దీని రచయిత


రంగనాథ ర్ామలయణము తెలుగు స్ాహితయ లోకంలో అతి విశ్చష్ర మన
ఎవరు ?

జవాబు : దీని రచ్యిత గోన బ్ుదాధర్తడా . ఈయన క్ాలం క్రీ.శ. 1250-1320. మహబ్ూబనగర్ జిలలా
వరధమలనపురం ఏలిన పరభువు. తెలంగాణలో పుటిరన రంగనాథ ర్ామలయణము తెలుగు స్ాహితయ
లోకంలో అతి విశ్చష్ర మన
ై రచ్న.

35 ) అగగ లయయ ఎవరు ?

ఎ ) అగగ లయయ అనే శసత చి


ీ క్ితసకుడు వెైద్యరతాాకరుడని, పారణాచారుయడని, నరవెైద్ుయడని చాళ్ళకయ
జయసింహుని క్రీ.శ. 1034 నాటి క్ లనుపాక ద్గగ ర్ి శాసనంలో పరశంసింపబ్డనాడు.

18 | P a g e
మధయయుగంలో నొక శలయచిక్ితసకుడు తెలంగాణలో నునాటల
ా క్రీసత ుశకం 1034 నాటి శాసనం దాార్ా
తెలిసిర్ావటం గర్ిాంచ్ద్గిన విష్యం.

అగగ లయయ జతైనుడు. మంతిరతో సమలనమైన హో దాతో చాళ్ళకయ ర్తండవ జయసింహుని క్ాలంలో
(1015-1042) నునా వాడు. ఇతనిక్ి వెైద్యరతాాకర పారణాచారయ నరవెద్
ై య అనే బిరుద్ులునాటల

పేర్ొొనబ్డంది. ర్తండు జతైనబ్సద్ులను నిర్ిమంచినాడు. ఉమలతంతరం సంగీహపర్ిచేఛద్ం
మొద్ల న
ై వాటిలో నిష్ాితరడు. ఆలేరు ద్గగ ర్ి ముపు(చ్చ)నపలిా ని ర్తండు జతైనబ్సద్ుల
నిరాహణక్ రకు దానమిచిచనాడు. అంద్ులో నొక బ్సదిక్ి అగగ లయయ బిరుద్ుతో వెైద్యరతాాకర
జినాలయం అని పేరు. నరవెైద్ుయడెన
ై అగగ లయయ ఇతర వెద్
ై ుయలకు స్ాధయంక్ాని ఎననా ర్ోగాలను
కుదిర్ిచనాడు.

36) ర్ాజమహీపతిర్ాయ్ ఎవరు ?

ఎ ) 19వ శతాబిద పారరంభంలో పరసత ుత విద్రభ పారంతంలోనే బీర్ార్ నిజదం ర్ాజులు ఏలుబ్డలో ఉండేద.ి
బీర్ార్కు ర్ాజమహీపతిర్ాయ్ అనే ఆయన గవరార్. నాడు గవరార్ పద్వి నిజదం పరభుతాం
యంతారంగంలో క్రలకమైంది. అపుటలా బిరటిషవార్ిక్ి మహార్ాష్ర
ర ర లకు మధయ యుద్ధ ం జరుగుతోంది.
బీర్ార్ గవరార్గా ఉనా మహీపతిర్ాయ్ బిరటిష సేనలకు మద్ద తర నివాాలని నిజదం నవాబ్ు
ఆదేశ్చంచాడు. అయితే మహీపతిర్ాయ్ తమ ర్ాజు ఇచిచన ఆదేశాలిా పాటించ్లేద్ు. బిరటిష వార్ిని
వయతిర్లక్ిసత ూ ఉద్యమించాడు. నిజదం నవాబ్ుకు ఆగీహం కలిగింది. మహీపతిర్ాయ్ని గవరార్
పద్వినుండ తొలగించారు.

37) 19వ శతాబిద పారరంభంలో ర్ాజమహీపతిర్ాయ్ స్ఫూరిి ంొంకుకు గిగినవారు ఎవరు ?

ఎ ) నిరమల్ పారంతానిక్ి చెందిన ర్ామలగౌడ్, ర్ాంజీగోండు మహబ్ూబనగర్ జిలలాలో వనపర్ిత


పారంతానిక్ి చెందిన లక్షమయయ.. వొంటి ఎంద్ర్ో వీరులు నాటి పో ర్ాటాలలో భాగస్ాాములయలయరు.

19 | P a g e
మహబ్ూబనగర్ జిలలాలో అమితమైన సూూర్ితతో ఉద్యమించిన పండుగ శాయనా వంటి వీరులు
మరణశ్చక్షను అనుభవించ్వలసి వచిచంది.

38 ) తరర్తీబ్ాజఖలన్ ఎవరు ?

ఎ ) 1857 నాటి పో ర్ాట చ్ర్ితల


ర ో తరర్తీబ్ాజఖలన్ వీరతాం ఒక ఉజాల ఘటర ం. తరర్తబ్
ీ ాజఖలన్ నాటి
సైనయంలో తిరుగుబ్ాటల చేసి బిరటిష వయతిర్లక వెఖ
ై ర్ిని బ్ాహాటంగా వయకత పర్ిచిన ధీరుడు. అతయంత
ధెైరయశాలి. హైద్ర్ాబ్ాద్ నగరం నటర నడుమ బిరటిష ర్తసిడెన్సస (పరసత ుతం క్ోఠ పారంతం) ఉంది.
తరర్తీబ్ాజఖలన్ తనతోపాటల మౌలీా అలలా ఉదీదన్ను తీసుక్ నిపో యి బిరటష
ి ర్తసిడన్స
ె స మీద్ దాడ
చేశాడు. 1857వ సంవతసరం 17వ తేదీనాడు పటర పగలు ఈ మరుపుదాడ జర్ిగింది. ఈ దాడలో
క్ నిావంద్లమంది పాలగగనాారు. దాడని గుర్ించి ర్తసిడెంట్కు ఎటలవంటి ముంద్సుత సమలచారం
అంద్లేద్ు! అంత పకడాందీగా వూయహరచ్న జర్ిగంి ది.

39 ) 1857 తిరుగుబ్ాటలలో ప్రల్


గ నన నిజదమలబ్ాద్ జిలలాలోని ఎవరు ప్ాంఖులు ?

ఎ )1857 తిరుగుబ్ాటలలో నిజదమలబ్ాద్ జిలలాలోని క్ౌలలస్ జదగర్ాదర్ ర్ాజదదీపసింగ్, నార్లేడ్ గాీమ


పటాార్ రంగార్ావుల పాతర గణన్సయమైంది. బిరటిష వార్ిక్ి వయతిర్లకంగా పో ర్ాడనంద్ుకు
ర్ాజదదీపసింగ్ తన జదగరును క్ోలోుయలడు. రంగార్ావు కఠోరమైన శ్చక్షలు అనుభవించాడు

40 ) నిజదం వయతిర్లక పో ర్ాటంలో ఎవరు ప్రల్


గ న్ననరు ?

ఎ )నిజదం వయతిర్లక పో ర్ాటంలో ర్ామలనంద్తీరా నాయకతాంలో క్ాంగతీస్ క్ారయకరత లు పద్ద సంఖయలో


పాలగగనాారు. టి.హయగవ
ీ ాచార్ి, పి.వి. నరసింహార్ావు వంటివారు చాందా, విజయవాడ తదితర
పారంతాలోా ఏర్ాుటల చేసన
ి శ్చబిర్ాలోా ముఖయపాతర నిరాహించారు.

20 | P a g e
41) వటిరక్ోట ఆళాార్ స్ాామి ఎవరు ?

ఎ )పరముఖ రచ్యిత, దేశోదాధరక గీంథమలల వయవస్ాాపకులు వటిరక్ోట ఆళాార్ స్ాామి క్ిాట్


ఇండయల ఉద్యమంలో పాలగగని క్ార్ాగార వాస్ానిా అనుభవించారు

42) సిరదుర్ క్ోటనుండ క్ ంత క్ాలం పాటల పాలన క్ నస్ాగించిన బీర్ష్ా అనంతరం ర్ాజధానిని
ఎక్కడకు మలర్ాచడు ?

ఎ ) సిరదుర్ క్ోటనుండ క్ ంత క్ాలం పాటల పాలన క్ నస్ాగించిన బీర్ష్ా అనంతరం ర్ాజధానిని


”జునుగాం”కు మలర్ాచడు. ఆ తర్ాాత ”బ్లలాల్ష్ా” చ్ంద్రపూర్ నదిక్ి ద్క్షణం వెైపు క్ తత ర్ాజధానిని
నిర్ిమంచాడు. పరసత ుతం ఆ నగరమే ”బ్లలార్ష్ా” గా పిలవబ్డుతోంది

43) జు న్ గాొం ఎక్కడుొంది ?

ఎ ) 900 సంవతసర్ాల క్ిీతం ”జున్గాం” అంటే ఆసిఫాబ్ాద్లోని పారంతం ద్టర మైన అడవులు
క్ ండలతో నిండ ఉండేది.

44) దేవ కురగొం ఏది ?

ఎ ) క్లర్ామేర్,ి ఝర్ి, జోడేఘలట్ క్ ండలోా విసత ర్ించిన అలనాటి గోండు ర్ాజయం ”దేవద్ురగ ం”.
”దేవద్ురగ ం” క్ిీంద్ సుమలరు 180 గాీమలల పాలన స్ాగలది. 900 సంవతసర్ాల క్ిీతం ”భీంబ్లలాల్ష్ా”
ఇకొడ పటిష్ామైన క్ోటను ”జున్గాం” లోని కంచ్ు క్ోటకు ధీటలగా 1600 అడుగుల ఎతత యిన క్ ండపై

21 | P a g e
శతరర ద్ుర్లభద్యంగా నిర్ిమంచాడు. ”దేవద్ురగ ం” ఎతత యిన క్ ండపై నిర్ిమంచ్టం వలా శతరర ర్ాజులకు ఈ
ద్ుర్ాగనిా జయించాలంటే చాలల కష్ా ంగా ఉండేది. ఇపుటిక్ి ఈ క్ ండను చేరుక్ోవాలంటే చాలల కష్ా ం.
ఆసిఫాబ్ాద్ నుండ 32 క్ిలో మీటరా ద్ూరంలోని మొవాడ్కు వెళు అకొడ నుండ 12 క్ిలో మీటరుా
నడక దాార్ా అడవిలో పరయలణిసేత ఈ క్ ండ వసుతంది

45 ) ”సవతరల గుండం” జలపాతం ఎక్కడుొంది ?

ఎ ) ఆసిఫాబ్ాద్ నుండ 32 క్ిలో మీటరా ద్ూరంలోని మొవాడ్కు వెళు అకొడ నుండ 12 క్ిలో
మీటరుా నడక దాార్ా అడవిలో పరయలణిసేత ఈ క్ ండ వసుతంది. క్ ండపన
ై ునా వనదేవతక్ి ఇపుటిక్ి
ద్సర్ా సమయంలో మొవాడ్ చ్ుటలర పరకొల గోండులు 9 ర్ోజుల పాటల పూజలు నిరాహిస్త ారు.
క్ోటకు రక్షణగా ఈ వనదేవతను పరతిష్ిా ంచారని గిర్ిజనుల నమమకం. నిలువెైన క్ ండపైక్ి ఎకొటం
అంత సులువు క్ాద్ు. ద్టర మైన అటవీ పారంతం. క్ ండక్ి తూరుువెప
ై ున ”సవతరల గుండం”
జలపాతం కనుాల పండుగగా ఉంటలంది. ఉతత ర్ాన పద్ద వాగు ఉధృతి విపర్తంగా ఉంటలంది.

46 ) పానగలుల క్ోట ఎక్కడింది ?

ఎ ) హైదారబ్ాద్ నుండ సుమలరు 163 క్ి.మీ. ద్ూరంలో, నాటి మహబ్ూబనగర్ జిలలా క్లందారనిక్ి 74
క్ి.మీ. ద్ూరంగా పరసత ుతం క్ తత గా ఏరుడన వనపర్ిత జిలలా క్లందారనిక్ి 15 క్ి.మీ. ద్ూరంలో, పానగలుా
బ్స్స్ారండ్క్ి సుమలరు 2 క్ి.మీ. ద్ూరంలో ఎతత యిన ర్తండు క్ ండల మధయ 11, 12 శతాబ్ాధల మధయ
కళాయణి చాళ్ళకుయల క్ాలంలో అతయంత పటిష్ాంగా, పరణాళక్ాబ్ద్ద ంగా, శతరద్ుర్లభధయంగా ఈ గిర్ిద్ురగ ం
నిర్ిమంచ్బ్డంది.

ప్రనగలు
ా క్ోటలో మలర్తాల్ ర్ాళ్ుతో నిర్ిమంచిన ఉయలయల మండపంలో ”బ్ంగారు ఊయలల” ఉండేద్ట.
దాని ఆనవాళ్ళు క్ోటలో ఇపుటిక్ర మనకు క్ానవస్ాతయి

47 ) ఈ కొంది వాటిలో
ా ఏది సరైనది ?

22 | P a g e
ఎ )వెలిగంద్లలోని (కర్ంనగర్) ర్ామగిర్ి పరభావవంతమైన ఓష్ధులకు

నిలయమై ఎంద్ర్ినన ఆకర్ిషంచేది.

బి )జతైనవిదాయనిధియిైన ఉగాీదితాయచారుయడు ‘కలలయణక్ారకo’ అ నే ఆయుర్లాద్ గీంథానిా రామగిరి


వారసినటల
ా తెలుసుతనాది.

సి ) పాలమూరు ( మహబ్ూబనగర్ ) జిలలాలోని పూడూరు శాసనంలో (క్ర.ీ శ.1088 ) హలా కరసు


అనే గొపు విదాాంసుడు -భైష్జయశాసత ీ దానవిననద్-అని క్రర్త ంి పబ్డనాడు. అంటే వెైద్యశాస్ాతరనిా
బ్ో ధించేవాడని తెలుసుతనాది

డి) పైవనిన

జవాబు : డి

48 ) బావరి ఎవరు ? వివరాలు ఏవి ?

ఎ ) బ్ావర్ి అనే ఒక ఋష్ి ధార్ిమక పరగతిక్ోసం ఉతత ర్ాపథంనుండ ద్క్షణాపథానిక్ి నాటి 16 మహాజన
పదాలలోని ద్క్షణ భారతంలోనే ఏక్తైక అససక (అశమక) జనపద్ంలోని గోదావర్ి తీర్ానిక్ివచిచ
కర్ంనగర్, ఆదిలలబ్ాద్, నిజదమలబ్ాద్ జిలలాల మధయగల గోదావర్ నదీ దీాపంలో అంటే నేటి నిరమల్
జిలలా, ఖలనాపూర్ మండలంలోని బ్ాద్నక్రర్త ల
ి ో కపితతవనంలో సిార నివాస్ానేరురచ్ుక్ ని జీవనం
క్ నస్ాగించాడని తెలుస్ోత ంది

బి ) బ్ుద్ుధని జీవిత క్ాలంలోనే బ్ౌద్ధ ధరమం తెలంగాణ (తెలుగు నేల)లో పరవేశ్చంచింద్నడానిక్ి


తిరపీఠక్ాలోా ఒకటైన సుతత పీఠకంలోని సుతత నిపాతంలో భాగమైన పార్ాయణవగగ లోని ఒక
వృతాతంతంవలా తెలుస్ోత ంది. అంద్ులోని వివర్ాల పరక్ారం బ్ావర్ి అనే ఒక ఋష్ి ధార్ిమక పరగతిక్ోసం
ఉతత ర్ాపథంనుండ ద్క్షణాపథానిక్ి నాటి 16 మహాజన పదాలలోని ద్క్షణ భారతంలోనే ఏక్తైక అససక
(అశమక) జనపద్ంలోని గోదావర్ి తీర్ానిక్ివచిచ కర్ంనగర్, ఆదిలలబ్ాద్, నిజదమలబ్ాద్ జిలలాల
మధయగల గోదావర్ నదీ దీాపంలో అంటే నేటి నిరమల్ జిలలా, ఖలనాపూర్ మండలంలోని బ్ాద్నక్రర్త ల
ి ో
కపితతవనంలో సిార నివాస్ానేరురచ్ుక్ ని జీవనం క్ నస్ాగించాడని తెలుస్ోత ంది. తనక్ చిచన

23 | P a g e
సంశయలలను తీరుచక్ోవడానిక్ి వయోభారంవలా తనవద్ద గల 16మంది శ్చష్రయలను ఉతత ర్ాపథంలో
ఉనా తథాగత గౌతమబ్ుద్ధ వద్ద కు పంపాడు. వారు ఆనాటి అససక జన పద్ంలోని నేటి బ్ాద్నకుర్ిత
నుండ ములక, మణిశమతి, ఉజజ యిని, విదిశ, క్ోశాంబి, స్ాక్లతపుర, శాీవసిా, కపిలవసుత, స్ాతవయ,
కుశ్చనగర, పావ, తదితర పారంతాలగుండా, చివరన వెైశాలిలో బ్ుద్ుధడు పరవచిసుతనాాడని
తెలుసుక్ ని అకొడకువెళు, తమ గురువు సంశయలలను తీరుచక్ ని, సుమలరు 15మంది శ్చష్రయలు
అకొడనే బ్ౌద్ధ బిక్షువులుగా ఉండపో యలరు.

సి )బ్ావర్ి పిరయశ్చష్రయడు పింగియ మలతరం తిర్ిగి వచిచ అకొడ జర్ిగిన వృతాతంతానిా బ్ావర్ిక్ి
వివర్ించాడు. అతనిక్ి కలిగిన సంశయలలనిాంటిక్ి బ్ుద్ుదని వద్ద నుంచి వచిచన పింగియ
సమలధానాలతో సంతృపిత చెందిన బ్ావర్ి బ్ౌద్ధ మే అనిా క్ాలలలలో, అంద్ర్ిక్ర శాంతిని చేకూర్లచ ధరమం
అని తెలుసుక్ ని, తాను బ్ౌదాధనిా సీాకర్ించి అకొడనుండ బ్ౌద్ధ ధరమ పరచారం గావించాడని
సుతత నిపాతంలోని పార్ాయణవగగ మనకు వివర్ిసత ుంది.

డి ) పైవనిన

జవాబు : డి

49) బోధన్ ప్రత పేరు ఏది ?

ఎ ) బ్ో ధన్గా పిలుసుతనా నాటి పో థలిని ర్ాజధానిగా చేసుక్ ని పర్ిపాలిసుతనా అసమకర్ాజు కూడా
బ్ౌదాధనిా తీసుకునాటల
ా చ్ర్ితక్
ర ారులవలా మనకు తెలుస్ోత ంది.

50) తెలంగాణాలోని ఎక్కడిక మొద్టిస్ార్ిగా బ్ౌద్ధ ధరమం ప్ావేశొంచిొంది ?

ఎ ) క్రీసత ు పూరాం 5వ శతాబ్ద ంలోనే ఉతత ర్ాదినుంచి ద్క్షణాదిలోని తెలంగాణాలోని బ్ాద్వకుర్ితక్ి


మొద్టిస్ార్ిగా పరవేశ్చంచిన బ్ౌద్ధ ధరమం

24 | P a g e
51 ) బుదధవనొం వివరాలు ఏవి ?

ఎ ) ఒకనాటి బ్ౌద్ధ పారభవానిా మనం గురుత చేసుకుంటూ బ్ౌద్ధ వారసతాానిా భావితర్ాలకు


అందించాలనే సంకలుం నుంచి రదపుదిద్ద ుక్ నాదే నేటి ‘శ్రీపరాత ఆర్ామ’.

బి)బ్ుద్ధ వనంగా పరచారం ప ందిన ఈ పారజతకరు నాగారుజనస్ాగర్కు కుడవెప


ై ున డాయంకు 3 క్ి.మీ.
ద్ూరంలో, నలగగండ జిలలాలో ఉంది.

సి )తెలంగాణ ర్ాష్ర ర ర్ాజధాని హైద్ర్ాబ్ాద్ుకు 152 క్ి.మీ. ద్ూరంలో నలగగండ జిలలా క్లందారనిక్ి 60
క్ి.మీ. ద్ూరంలో ఉనా బ్ుద్ధ వనం చ్కొని ఆహాాద్కర వాతావరణంలో పర్ాయటకులకు, బ్ౌద్ధ
భక్షువులకు, చ్ర్ితర క్ారులకు, ముఖయంగా నాగారుజనస్ాగర్, నాగారుజనక్ ండను సంద్ర్ిీంచే
ర్ాష్ీరయ
ర , దేశ్రయ, అంతర్ాజతీయ పర్ాయటకుల బ్ౌద్ధ వారసతా పరతీకగా మనానలను
అంద్ుక్ ంటలంది.

డి ) పై వన్నన

జవాబు : డి

52) శ్రీపరాత ఆర్ామ వివరాలు ఏవి ? ఆచారయ నాగారుజనుడు ఎక్కడ ఉన్ననడు ?

ఎ ) క్రీ.శ. 2వ శతాబ్ద ంనుంచి ఇక్షవాకుల ర్ాజధాని శ్రీపరాత విజయపుర్ిగా పరసిదధ ి చెందిన ఈ


పారంతంలో ఆచారయ నాగారుజనుడు నివాసమేరుచ్ుక్ ని మహాయలన బ్ౌద్ధ క్లంద్రంగా మలధయమిక
సిదధ ాంతానిా పరపంచ్ దేశాలకు వాయపిత చేయడంవలా ఈ పరదేశం నాగారుజనక్ ండగా పరసిదధ ి చెందింది.
క్రీ.శ. 5వ శతాబ్ద ం వరకు కూడా ఈ శ్రీపరాతం గొపు బ్ౌద్ధ స్ాంసొృతిక క్లంద్రంగా విర్ాజిలిా ంది.
ఇకొడక్ి శ్రీలంక, నేపాల్, టిబ్ట్లనుంచి అలలగల మన దేశం అనిా పారంతాలనుంచి అధయయనం క్ోసం
భక్షువులు వచేచవారు. క్ాలకీమంలో దీనిని నందిక్ ండ అని పిలిచారు. ఏలేశార్ానిక్ి 7 క్ి.మీ.
దిగువన కృష్ాినదిపై అడా ంగా కటిరన నాగారుజనస్ాగర్ ఆనకటర వలా ఏరుడన జలలశయంలో
నాగారుజనక్ ండ ముంపునకు గుర్తైంది

25 | P a g e
ై ూరయపురం ఏది ?
53) వెఢ

ఎ ) ఎననా వంద్ల ఏళ్ు (సుమలరు 400 ఏళ్ళు) క్ిీతం వెైఢూరయపురంగా విర్ాజిలిా న నేటి ఈ
వడూర్క్ిగల చార్ితక
ర నేపథయం అంతా ఇంతా క్ాద్ు. లభంచిన చార్ితక
ర ఆధార్ాల పరక్ారం
వెైఢూరయపుర్ానిా వెంకటర్ాయుడు అనే ర్ాజు పాలించేవారు. క్ాన్స అంతకుముంద్ునుండే
వెైఢూరయపుర్ానిక్ి చార్ితక
ర నేపథయం ఉంది. నిమమలపటర ణ నిర్ామణానిక్ి క్ావాలిసన ధనానిా
సమకూర్ిచంది ఈ వెైఢూరయపురం. అంతటి ధనధనాయలకు నిలయం ఈ వడూర్క్ోటక్ి అంతటి
సంపద్కు నిలయమన
ై వెైఢూరయపురం, నిమమల (పరసత ుత నిరమల్) పటర ణానిక్ి సుమలరు 35 క్ి.మీ.
ద్ూరంలో నిరమల్ నుండ ఆదిలలబ్ాద్ వెళళు మలరగ మధయలో బ్ో ధ, నేరడక్ ండ మండల క్లందారలకు
సమీపాన ఉనాది. అపుటలా వెైఢూరయపుర్ానిా అంద్ులోని ఖజనాను క్లంద్రంగా చేసుకుని
వెంకటారయుడు నిమమల, బ్ ందిడ ర్ాజదయలను పాలించేవాడు.

54) నాటి నిజదం నవాబ్ుల పాలనలో మొతత ం ఎనిన సంస్ాానాలు ఉండేవి ? వివరాలు ఏవి ?

ఎ ) నాటి నిజదం నవాబ్ుల పాలనలో మొతత ం 14 సంస్ాానాలు ఉండేవి.

బి )అంద్ులో సంస్ాాన్ నార్ాయణపురం, సంస్ాాన్ ర్ాజదపేటలను పరధాన పాలనా క్లందారలుగా


చేసుక్ ని వారు పాలనా క్ారయకలలపాలు జర్ిపేవారు.

సి )గదాాల, వనపర్ిత, జటపో ర లు, అమరచింత పాలాంచ్ సంస్ాానాలు సాంత పాలనాధిక్ార్ాలు కలిగి
ఉండేవి

డి ) పైవానిన

జవాబు : డి

55) కర్ిమొదిదన్’ తన పేర్ిట స్ాాపించిన పటర ణo ఏది ?

26 | P a g e
ఎ ) హద్
ై ర్ాబ్ాద్ ర్ాజధానిగా నిజదం సంస్ాానానిా 200 ఏళ్ు పాటల పాలించిన అసఫ్జదహీల
క్ాలంలో ఎలగంద్ుల ఖిలేదారుగా పనిచేసన
ి ‘కర్ిమొదిదన్’ తన పేర్ిట స్ాాపించిన పటర ణమే నేటి జిలలా
క్లంద్రమైన కర్ంనగర్ పటర ణం.

56) ర్తండవ అర్ిక్లసర్ి (క్ర.ీ శ. 930-955) దేనిన ప్రలొంచాడు ?

ఎ ) వేములవాడను ర్తండవ అర్ిక్లసర్ి (క్ర.ీ శ. 930-955) ప్రలొంచాడు

57) ఆనాటి ‘సపాద్క్ష’ ఏ ప్ర


ా ొంతొం లో ఉొంది ?

ఎ ) నేటి కర్ంనగర్, నిజదమలబ్ాద్ జిలలాల పారంతమే ఆనాటి సపాద్క్ష

58 ) పరతాప గిర్ి క్ోట వివరాలు ఏవి ?

ఏ ) పరతాప గిర్ి క్ోటది. పరతేయకమైన చ్ర్ిత.ర కర్ంనగర్కు ఈశానయంగా 120 క్ి.మీ. ద్ూరంలో జిలలా
తూరుు సర్ిహద్ుద పారంతమైన ద్టర మైన మహదేవపూర్ అడవులలోా క్ాటారం మండలంలో వునా
వన ద్ురగ మే ఈ ‘పరతాపగిర్ి క్ోట’.

బి ) ముచ్చనాయనింగారు పరతాపగిర్ి క్ోటను 1000 సంవతసర్ాల క్ిీతం నిర్ిమంచినటల


ా తెలుస్ోత ంది.
అతనిక్ి గల ఇరువతర
త గండడు, గండగోపాలుడు, కంచి రక్ష పాలక్ా, చోళ్ర్ాజయ స్ాాపనాచారయ, పాండయ
మనువిభాళ్, దాయ గజక్లసర్ి, అర్ిర్ాయ గజక్లసర్ి, తెలుగు ర్ాయుడు మునాగు బిరుద్ులు
ఉన్ననయి

సి ) దాయగజక్లసర్ి, ర్ాయగజక్లసర్ి, క్ాకతీయుల బిరుద్ులను బ్టిర ఈ శాసనములు క్ాకతీయుల


క్ాలపు శాసనమని భావించ్వచ్ుచ. క్ాకతీయ పరతాపరుద్రదేవుని పేర్ిట నిర్ిమంపబ్డన ద్ురగ ము
గనుక ఇది పరతాపగిర్ి క్ోటగా పరసిదధ ి చెందింది

డి ) పైవనిన

27 | P a g e
జవాబు : డి

59) నగరదరు’ నేడు ‘నగునూరు’గా పిలుస్త


ు నన ద్వని వివరాలు ఏవి ?

ఏ ) ఒకనాడు ర్ాజధానిగా సబిానాడులో పారచ్ురయం ప ందిన ‘నగరదరు’ నేడు ‘నగునూరు’గా


పిలువబ్డుతోంది

బి ) 1159 పారంతంలో నగునూరును పాలించిన దొ మమర్ాజు, ప లవాస పాలకుడు మేడర్ాజు, కళాయణి


సేనాని మైలిగి దేవుడు ముగుగరు మంచి మితరరలు. లేబ్ల్ శాసనానిా అనుసర్ించి ఈ మితర కూటమి
మొద్టగా జర్ిగన
ి యుద్ధ ంలో క్ాకతి రుద్ర దేవుడా ఓడంచిన అనంతరం జర్ిగిన మర్ో యుద్ధ ంలో
ఈ కూటమితో పాటల సబిానాడులోని అనిా పారంతాలని క్ాకతి రుద్రదేవుడు గతలుచ్ుకునాాడని
వేయిసత ంభాల గుడలోని శాసనం తెలియజలస్త ో ంది.

సి ) క్ాకతి రుద్రదేవుని మంతిర నగునూరు పాలకుడు వెలాక్ి గంగాధరుడు నగునూరులో తిరకూట


దేవాలయలనిా కటిరంచినటల
ా కర్ంనగర్ కల కరర్ బ్ంగాాలో ఉనా శాసనానిా అనుసర్ించి తెలుస్ోత ంది

డి ) పైవన్నన

జవాబు : డి

60 ) ‘నగునూరు’ ర్ాజధానిగా సబిామండలలనిా ఎవరు పాలించాడు ?

ఎ )క్ాకతీయ గణపతి దేవుని, స్ామంతరడు అక్షయ చ్ంద్రదవ


ే ుడు ‘నగునూరు’ ర్ాజధానిగా
సబిామండలలనిా పాలించాడు. క్ ంత క్ాలం ఇది జతైన మత క్లంద్రంగా కూడా విలసిలిాంది.

28 | P a g e
MODEL QUESTIONS ON TELANGANA HISTORY - 4

1)శ్రీశైల ఉతత ర దాారంగా విలసిలా ుతరనా పరసిద్ధ శవ


ై క్షలతంర ఉమల మహేశారం. ఇది
మహబ్ూబనగర్ జిలలాలో నలా మల అడవి పారంతంలో క్ ండలో కలిసిపో యి ఉంటలంది. సంవతసరం
మొతత ం క్ ండలోనుండ న్సరు నిరంతరం పరవహిసత ూ పరకృతి రమణీయంగా కనిుసుతంది. ర్ాష్ర ర
ర్ాజధాని హద్
ై ర్ాబ్ాద్ నుండ 100 క్ి.మీ. ద్ూరంలో శ్రీశైలం వెళా ళ దార్ిలో ఈ క్షలతంర ఉంది.

2)వరంగల్ జిలలా క్ మురవెలిా గాీమంలో మలిా క్ారుజన స్ాామి దేవస్ాానం ఉంది.

3) వరంగల్ పటర ణానిక్ి 12 క్ి.మీ. ద్ూరంలో ఐనవోలు గాీమముంది. ఇకొడ క్ాకతీయులు


కటిరంచిన మలిా క్ారుజన స్ాామి దేవాలయం పరసద్
ి ధ మైంది. ఇకొడ పరధాన దెవ
ై తం ‘ఐనవోలు
మలా నాగా’ పరసద
ి ధ క్
ి తక్ిొంది. ఈ ఆలయలనిా క్ాకతీ ర్తండవ పో ర లుని కుమలరుడు రుద్రదేవుడు
నిర్ిమంచినటల
ా సిదధ శ
ే ార చ్ర్ితర వలా తెలుస్ోత ంది. ఆలయలనిక్ి తూరుు, ద్క్షణ దిశలోా ర్తండు క్రర్త ి
తోరణాలు నిర్ిమంచ్బ్డాాయి.

4) హైద్ర్ాబ్ాద్ుకు 30 క్ి.మీ. ద్ూరంలో భవాన్ససమేత శ్రీ ర్ామలిం గలశార స్ాామి దేవాలయం


ఉంది. ఇది తేత
ర ాయుగం నాటిద్ని ఐతిహయం

5) తెలుగుదేశానిా పాలించిన, పౌరుష్ పర్ాకీమలలకు మలరుపేరుగా నిలిచిన క్ాకతీయుల


క్ాలంలో వేయి సత ంభాల గుడ నిర్ిమంచ్బ్డంది. ఇంద్ులో పరమ శ్చవుడు రుదేశ
ర ార స్ాామిగా
పూజలంద్ుకుంటలనాాడు. విశ్చష్ర నిర్ామణ శైలితో కూడన ఈ ఆలయలనిా క్రీ.శ. 1138 – 1145
మధయ క్ాలంలో క్ాకతి రుద్రదేవుడు నిర్ిమంచాడు.

29 | P a g e
6) తెలంగాణలోని సుపరసద్
ి ధ శైవ క్షలతారలోా వేములవాడ అగీగణయమైంది. పరధాన దెైవం
శ్రీర్ాజర్ాజలశారుడు. ఈ ఆలయలనిా చాళ్ళకయవంశ ర్ాజులు నిర్ిమంచారు

7) చాళ్ళకయర్ాజులలో గొపువాడు ర్తండవ అర్ిక్స


ల ర్ి. ఇతడ తంతర పాలకుడు పద్ద నారుయడు.
ర్ాజలశారదేవుని వద్ద కు వచేచ భకుతలకు అనాదాన సతారలు వేములవాడలో ఉండేవి. పద్ద నారుయని
క్ోర్ిక మేరకు సతారల నిరాహణకు శతవరత న విస్ాతరమైన భూమిని, 8 నివరత నాల న్సరునేలను
దానమిసూ
త శాసనం వేయించాడు. ఈ శాసనం వలా వేములవాడ చాళ్ళకుయల చ్ర్ితర
తెలుసుక్ోడానిక్ి వీలవుతరంది.

8) క్ృష్ాి నదీ పర్ివాహక పారంతంలో ఉనా పరసిద్ధ శైవ క్షలతంర వాడపలిా . ఇది కృష్ాి, మూసీ నద్ుల
సంగమ పరదేశం. దీనిక్ి మూడు వెప
ై ులల న్సరు, ఒక వెైపు భూభాగం ఉంది. ఇది నలా గొండ జిలలాలో
ఉనా పరసిద్ధ ఏక్తైక జలద్ురగ ం. దీనిచ్ుటూ
ర లోతెైన కంద్కం ఉండ బ్లిష్ర ంగా నిర్ిమంచ్బ్డంది.

వాడపలిా లో ర్తండు పారచీన, పరసిద్ధ శైవ, వెైష్ివ క్షలతారలు నిర్ిమంచ్ బ్డనాయి.

9) ర్ాష్ర ర ర్ాజధాని నుంచి జహీర్ాబ్ాద్ు వెళళు మలరగ ంలో ఝర్ాసంగమనే గాీమంలో పరమశ్చవుడు
సంగమేశార స్ాామిగా వెలసినాడు. ఈయననే క్లతక్ర సంగమేశారుడని కూడా అంటారు. పూరాం
ఈ పారంతం క్లతక్ర వనమని, శౌనక్ాది మునులు ఇకొడ యజఞ యలగాద్ులు నిరాహించారని
పుర్ాణాల దాార్ా తెలుస్ోత ంది. ఇకొడునా గుండానిా ‘అమృత గుండం’ అంటారు.

10) భారతదేశంలో ఎకొడాలేని విధంగా ఒక్ల పానవటర ంపై ర్తండు లింగాలు ఉండటం క్ాళళశార్ాలయం
పరతేయకత. ఈ క్షలతర పరస్త ావన స్ాొంద్, గౌతమీ పుర్ాణాలోా కనిపిసత ుంది. దేవాలయంలో మొద్ట
క్ాళళశారుడని (యముడు) పూజించి తర్ాాత ముక్లతశారుడని (శ్చవుడు) పూజిసేత సారగ లోక పారపిత
కలుగుతరంద్ని భకుతల విశాాసం

30 | P a g e
11) నలా గొండ జిలలాలో నలా గొండ పటర ణానిక్ి 3 క్ి.మీ. ద్ూరంలో పానుగలుా గాీమం ఉంది. ఈ గాీమం
కంద్ూరు చోళ్ళలు, క్ాకతీయులకు ర్ాజధానిగా నిలిచింది. చార్ితక
ర ంగా పానుగలుాకు ఎంతో
పారముఖయం ఉంది. పరముఖ శ్చవ కవి పాలుొర్ిక్ి స్ో మనాథుని పండతార్ాధయ చ్ర్ితల
ర ో పానగలుాను
పరస్త ావించ్డం జర్ిగింది. పానగలుా నగరంలో శ్చథిల శ్చవాలయలలు, నందీశార విగీహాలు,
పానవటారలతో కూడన శ్చవలింగాలు, శ్చవుని పానవటర ం ఆకృతి కలిగిన ర్ాళ్ళు ఈ పారంతంలో
లభంచ్డం వలన ‘పానవటర పు కలుా’ కీమంగా పానగలుాగా మలర్ి ఉండవచ్చని చార్ితక
ర ుల కథనం.

12)

తలంగాణ్ ర్ాష్టాంలో నహడు ‘న్నజయమయబాద్’గా పిలవబడుతునా ‘ఇందూరు’ద చాలయ పరతేాక స్ాానం

ఇంద్ూరు అంటే జతైనుల, బ్ౌద్ుధల బ్ో ధనశాల, విష్ర


ి కుండనులు ఏలిన నేల. ఇంద్ూరు అంటే జిన
వలా భుడు, హర్ిక్లశరుడు, పంపకవి రచించిన బ్ో ధనలు మనకు గురుతకు వస్ాతయి. ‘ఇంద్ూరు’ పేరు
వినగానే ఇంద్రపుర్ి, క్తైలలస గిర్ి, బ్ాల క్ ండ ద్ుర్ాగల సుూరణ కూడా కలుగుతరంది. ఈ నగర్ానిా
పాలించింది ర్ాష్ర ర కూట స్ామలాజదయనిక్ి చెందిన మూడవ ఇంద్ురడు, ఆయన పేరుమీద్ుగానే ఈ
పారంతానిా ‘ఇంద్రపుర్ి’గా పిలిచే వారు. నిజదం పరతేయక ర్ాజయంగా క్ నస్ాగిన క్ాలం లో తెలంగాణ
భారతదేశంలో విలీనమవకముంద్ు ఈ పారంతానిా అసఫ్జదహీలు పాలించ్డంతో ఆయల ర్ాజుల పేరా
మీద్ుగా నిజదం ర్ాజయంలోని అనేక నగర్ాల పేరా ు మలరచబ్డాాయి. అదేవిధంగా నిజదం ఉల్ ముల్ొ
పేరుమీద్ుగా వంద్ల ఏళ్ుపాటల ‘ఇంద్ూరు’గా పిలవబ్డా నగరం ‘నిజదమలబ్ాద్’గా మలరుు
చెందింది.

13) ర్ాష్ర ర కూట స్ామలాజదయనిా స్ాాపించింది దాంతీ ద్ురుగడు. ద్క్షణ గుజర్ాతలో పారరంభంచిన
ఆయన స్ామలాజయ విసత రణ ద్క్షణ భారతదేశంలోని తంజదవూరు వరకు అపరతిహతంగా క్ నస్ాగింది

31 | P a g e
14 ) మూడవ ఇంద్ురని క్ాలంలో వేసన
ి పునాది ర్ాయిే ఈ ‘ఇంద్ూర్ ఖిలలా’. తెలంగాణ ర్ాష్ర ర
ర్ాజధాని హద్
ై ర్ాబ్ాద్ుకు 177 క్ి.మీ. ద్ూరంలో వునా ‘ఇంద్ూరు ఖిలలా’ నిర్ామణానిక్ి 10వ శతాబ్ద
క్ాలంలో 3వ ఇంద్ురడ దాార్ా బీజం పడంది. ర్ాష్ర ర కూట ర్ాజులచే నిర్ిమంచ్బ్డన ‘ఇంద్ూర్ ఖిలలా’

పటర ణ పరధాన కూడలి గాంధీ చౌక్ నుండ 2 క్ి.మీ. ద్ూరంలో, నిజదమలబ్ాద్ పటర ణ పారంతానిక్ి ద్క్షణ
దిశలో వుంది.

15) ఇంద్ూరు క్ోట ర్ాష్ర ర కూటలల నుండ క్ాలకీమణ


ే ా క్ాకతీయులు, బ్హిమన్సలు,
మొగలలయిలు, కుతరబ ష్ాహీలు, అసఫ్జదహీల చేతరలోా తీర్ిచదిద్ద ుక్ోబ్డంద్ని తెలుస్ోత ంది.

16) ర్ాష్ర క
ర ూట ర్ాజులలో పరసిదధ ి చెందిన ఇంద్ురడు క్రీ.శ. 914 – 928 సంవతసర మధయ క్ాలంలో
ఇంద్ూర్ను పాలించినపుుడు పటర ణానిక్ి నెైరుతి దిశలో ఈ ఆలయ నిర్ామణానిక్ి పునాది వేశారు.
సుమలరు 3900 చ్.గజదల వెైశాలయంలో నిర్ిమంపబ్డ వుంది ఈ శ్రీ రఘునాథ ఆలయం. శ్రీ సమరా
ర్ాందాస్ జీ (ఛతరపతి శ్చవాజీ గురువు) గతంలో ఈ క్ ండపై రఘునాథ మందిర్ానిా నెలక్ లలురు.

17) వెయియ సంవతసర్ాల క్ిీతం క్ోట నిర్ిమంచినపుటిక్ర ఇపుటిక్ర క్ోట ఆనవాళ్ళు ఎకొడా చెకుొ
చెద్రలేద్ు. ఇకొడ 53 అడుగుల అఖండ శ్చలల ధాజ సత ంభంపై నాడు పరతినితయం ‘గరుడ దీపం’
వెలిగిసేత చ్ుటలరపరకొల గాీమలలలో పరజలు దీపాలు వెలిగించేవారని పరతీతి.

18) క్ాలకీమణ
ే 1296 మధయ క్ాలంలో ఈ క్ోట ఢలీా స్ామలాజదయనిక్ి చెందిన అలలావుదీదన్ ఖిలీజ
చేతరలోాక్ి వెళు మహమమదీయ సేనల చేతిలో దాదాపు 1296 నుండ 1316 వరకు వార్ి పాలనను
చ్విచ్ూసింది

19) ‘ఇంద్ూర్ ఖిలలా’. అనంతర క్ాలంలో కుతరబ ష్ాహీల నిజదముల పాలనను సైతం చ్వి
చ్ూసింది. వార్ి క్ాలంలో మసీద్ులు ద్ర్ాగ నిర్ామణాలకు కూడా నెలవెైంది

32 | P a g e
20)
వెలమర్ాజుల ఏలుబ్డలో వెైభవంగా పాలింపబ్డ, శతరరద్ుర్లభధయంగా తీర్ిచదిద్దబ్డన క్ోట ర్ాచ్క్ ండ
క్ోట. భూమిక్ి 600 మీటరా ఎతర
త లో నిర్ిమంచిన ఒక అద్ుభత క్ోట నిర్ామణం మన తెలంగాణ
పారంతంలో ర్ాజధానిక్ి అతి ద్గగ రలో క్ లువుదీర్ి వుంది. ఈ క్ోటలో నెైపుణయతకు, స్ాంక్లతిక
నిర్ామణానిక్ి క్ ద్వే లేద్ు. శతరరవు ర్ాకలను పసిగటిర ఎకొడకకొడ వార్ిని మటలరబ్టేర విధంగా
వెైవిధయంగా నిర్ిమంచ్బ్డన ఈ క్ోట నిర్ామణ తీరు అద్ుభతం. ఎతత యిన క్ ండలపై ఎంతో పటిష్రంగా
నిర్ిమంచిన ర్ాచ్క్ ండ క్ోట చ్ుటూ
ర 40 క్ి.మీ. ప డవెైన ఎతత యిన ర్ాతి గోడ, భార్ గాీనెైట్ ర్ాళ్ుతో,
పలు మలుపులతో ‘ద్ గలట్
ీ వాల్ ఆఫ్ చెైనా’ను తలపించే విధంగా నిర్ిమంచారు. 12వ శతాబ్ధ ం నుండ
క్ాకతీయ ర్ాజులకు స్ామంతరలుగా ఉనా ర్లచ్రా పద్మనాయకుల వంశానిక్ి చెందిన ర్లచ్రా సింగమ
నాయకుడు 14వ శతాబ్ధ ంలో ఈ క్ోట నిర్ామణానిక్ి పునాది వేస్ాడు. ముసిా ం ర్ాజుల న

బ్హుమన్ససులలతనులకు, హింద్ూ ర్ాజుల న
ై విజయనగర ర్ాజులకు మధయ ర్ాచ్క్ ండ ర్ాజయం
క్ ంతక్ాలం పాటల ఇరు మతసుతలకు వారధిగా నిలిచి మత సమైకయతకు, స్ామరసయతకు కృష్ి
చేసింది.

21)1433లో ఈ క్ోటను బ్హుమన్స సులలతనులు అతయంత పాశవికంగా జర్ిగిన ఘోర యుద్ధ ంలో
స్ాాధీనం చేసుకునాారు. 1480 నుండ బ్హుమన్స గవరారుగా వయవహర్ించిన శ్చతాబఖలన్
1503లో బ్హుమన్సలను ధికొర్ించి స్ాాతంత్ిం పరకటించ్ుక్ ని ర్ాచ్క్ ండ క్లంద్రంగా తన పాలన
క్ నస్ాగించాడు. వరంగల్, ఖమమం క్ోటలను కూడా జయించిన శ్చతాబఖలన్ పాలనలో 1503 నుండ
1512 వరకు క్ోటలోని పలు ఆలయలలు ధాసం చేయబ్డాాయి. చార్ితక
ర వారసతాంగా
నిర్ిమంచ్బ్డన అనేక అద్ుభతాలు నేల మటర ం చేయబ్డాాయి. అయినా నేటిక్ర క్ నిా గొపు
ఆనవాళ్ళు మిగిలి ఉనాాయంటే అవి నాటి శ్చలుుల పరతిభకు నిద్రీనం.

33 | P a g e
22) 15వ శతాబ్ాధనిక్ి చెందిన వినుక్ ండ వలా భాచారుయల వార్ి ‘క్రీఢాభర్ామం’లో ఓరుగలుా
మర్ియు ర్ాచ్క్ ండల వెభ
ై వానిా చ్కొగా వర్ిించారు.

23) క్ోటలో భోలే స్ాహబ అనే వీరయోధుడ సమలధి మనకు కనిపిసత ుంది. ర్ాచ్క్ ండను శతరరవుల
నుండ క్ాపాడేంద్ుకు తన పారణాలు తృణపారయంగా తయజించిన వీరయోధుడ సమలధి ఇది. ఈ
సమలధి పారంగణ పారంతంలో దీపం ఎపుుడూ వెలుగుతూనే వుంటలంది

24)

ఏడవ నిజదం మీర్ ఉస్ామన్ అలీఖలన్ పాలనలో తెలంగాణ అంతటా భూస్ాామయ విధానం
వేళ్ళునుకుపో యింది. ఓరుగలుా మొద్టినుండ ఒక చెైతనయవంతమైన పారంతం. ఇకొడ
స్ాాతంత్ిక్ాంక్ష భావజదల విసత రణలో భాగంగా 1929లో మొలుగు భూమయయ ఆధారయంలో
ఆరయసమలజ క్ారయకలలపాలు మొద్లయలయయి. కీమంగా ఈ సంసా యువకులను
చెైతనయవంతంచేసింది. అదొ క ఉద్యమ వృక్షమై విరగ బ్ూసింది. ఓరుగలుా క్ోటలో 1940నుండ ఆచార్ి
అనే దేశభకుతడ ఆధారయంలో ఆరయసమలజ క్ారయకీమలలు మొద్ల ై క్ నస్ాగుతూ వచాచయి.
దేశభకుతల ైన యువకులు అంద్ులో భాగస్ాా ములయలయరు. ఆసనాలు, స్ాముగరడీలు, దేశభక్ితతో
కూడన స్ాంసొృతిక పరక్య
ిీ లలో ఆ యువకులు మమేకమయలయరు. అంద్ులో అగీభాగాన నిలిచిన
ఆరడుగుల ఆజదనుబ్ాహుడు బ్తిత ని మొగిలయయ. ఆరయసమలజ క్ారయకలలపాలలో వాటి నిరాహణలో
అగీభాగాన ఉండేవాడు. 1944 నుండ వరంగల్ క్ోటలో ఆరయసమలజ ఆధారయంలో ర్ాతిరబ్డులు
మొద్లయలయయి

25)

34 | P a g e
1946 ఫిబ్వ
ర ర్ి 5న మహాతామగాంధీ మదారసునుండ అహమదా బ్ాద్ వెళ్త ళ వరంగల్ సేరష్న్లో ఆగి
ఇకొడ పరజల నుదేదశ్చంచి పది నిమిష్ాలపాటల మలటాాడారు. ఈ సంఘటన తర్ాాత పరజలలో
సాతంత్ిక్ాంక్ష పర్ిగి ఆరయసమలజ క్ాంగతీస్ క్ారయక లలపాలు పరజద బ్ాహుళ్యంలోక్ి విసత ర్ించ్డం
మొద్లుపటారయి. ఈ కీమంలోనే 1946 ఫిబ్వ
ర ర్ి 12న హైద్ర్ాబ్ాద్ క్ాంగతస్
ీ కమిటీ ఒక రహసయ
సరుొాలర్ జదర్చేసింది. క్ాంగతీస్ సేవాద్ళ్ క్ారయకరత లంతా రహసయంగానెన
ై ా తిరవరి పతాక్ానిా ఎగురవే
యలలని జదతీయగతానిా ఆలపించాలని దాని స్ార్ాంశం.

బ్తిత ని మొగిలయయ, బ్తిత ని ర్ామస్ాామి ఇద్ద రు అనాద్ముమలు. మొగిలయయ తూరుు క్ోటలో


1919లో చెనామమ మలా యయ ద్ంపతరల ఐద్వ సంతానంగా జనిమంచాడు. క్ోటబ్డలో ఐద్వ తరగతి
వరకు చ్ద్ువుకునాాడు. తాళలాక్లొ కులవృతిత ని చేపటిర ఆరయసమలజ క్ారయకలలపాలలో
భాగమయలయడు. ఇతని అనా ర్ామస్ాామి గాంధేయవాది. అంక్ితభావం కలిగిన క్ాంగతీస్ క్ారయకరత .
వాళుద్ద ర్ి క్ారణంగా వరంగల్ క్ోటలో ర్ాజక్రయ చెై తనయం వెలిావిర్ిసింది. పకొపకొనునా
మొగిలయయ, ర్ామస్ాామిల ఇండుా ఆ ఇంటిముంద్ుగల ఖలళీసా లం ఉద్యమ వేదికల ైనాయి.
నిజదంర్ాజు అధిక్ార్ికంగా తిరవరిపతాక ఆవిష్ొరణను నిష్ేధించాడు.

26) 11 ఆగసుర 1946 ఆదివారం ఉద్యం 7.30 గంటలకు తూరుుక్ోట ముఖదాారం ద్గగ ర జతండా
ఎగురవేయలల ని అంద్ులో క్ోటలో ఉనావాళ్ుంద్ర్ిని భాగస్ాాములను చేయలలని క్ాంగతీస్
నాయకులు నిరియించారు. అపుుడు హయగవ
ీ ాచార్ి క్ాంగతస్
ీ పటర ణ అధయ క్షులుగా, భూపతి
కృష్ి మూర్ిత క్ోశాధి క్ార్ిగా ఉనాారు. క్ోటలోని పరజలు తూ రుుక్ోట ముఖదాారం ద్గగ ర గుమిగూ
డారు. నాయకులు జతండా ఎతాతరు. జతై క్ టారరు. పిలాలు దేశభక్ిత గతాలనాల పించారు. న్సర్తండలోని
నింగిలో సగౌ రవంగా జదతీయజతండా ర్తపర్తపలలడంది. క్ోటగోడల మీద్నుంచి వీచిన అపురదపమన

గాలి అంద్ర్ిన్స ఆతీమయంగా సుృష్ించింది. అనంతరం మొగిలయయ, ర్ామస్ాామిలతో కలిసి
నాయకులంతా ర్ామస్ాామి ఇంటిక్ి చేరుకునాారు. మొగిలయయ అనంతరం వృతిత లో భాగంగా
తాళలాకొడానిక్ి తాటి వనానిక్ి వెళాుడు. ర్ామస్ాామి ఇంటలా క్ాంగతీస్ నాయకులంతా కలిసి చాయ్
తాగుతూ భవిష్యత క్ాంగతీస్ క్ారయకీమలల గూర్ిచ చ్ర్ిచంచ్ుకుంటలనాారు.

35 | P a g e
27) ద్కొను స్ామలాజయంలో నిజదం పర్ిపాలనకు ముంద్ు నుండ అంటే గోలగొండ నవాబ్ుల క్ాలం
నుండ తెలంగాణలో దో మక్ ండ, బ్ండలింగాపూర్, గదాాల లలంటి తొమిమది సంస్ాానాలు మనుగడలో
వునాాయి. ఈ సంస్ాానాలన్సా స్ాాతంత్ింగానే ఆయల పారంతాలోా స్ాానిక పర్ిపాలనను
క్ నస్ాగించాయి.

28) ‘వనపర్ిత’ సంస్ాానం నిజదం ర్ాజయంలోని అనిా సంస్ాానాలోాక్తలా ల అతయంత క్రలక సంస్ాానం.
మహబ్ూబనగర్ జిలలా మొతాతనిక్ి క్రర్త ి క్ిర్టం. 500 సంవతసర్ాల గొపు వెైభవోపేతమన
ై చ్ర్ితన
ర ు
తనలో ఇముడుచకునా వనపర్ిత సంస్ాానంలో పాతపలా , సూగూరు, క్ తత క్ోట, శ్రీరంగపురం,
పద్ద గూడెం, వెంకటాపురం, జంగమలయి సహా 178 గాీమలలు వుండేవి. క్ నిా వంద్ల సంవతసర్ాల
పాటల సంస్ాానంగా వునాా 1807వ సం||లోనే ‘వనపర్ిత’ జిలలాకు మూలక్లంద్రంగా మలర్ింది. అంత
కంటే ముంద్ు ఈ సంస్ాానంలో పాతపలా , సూగూరు, క్ తత క్ోట, శ్రీరంగపురం లలంటి గాీమలలు
మూలక్లందారలుగా వునాాయి. ఈ సంస్ాానాధీశలు ‘వనపర్ిత’ని క్లంద్రంగా మలరుచకునా తరువాత
ఇకొడ పద్ద గడ లలంటి క్ోటను వార్ి స్ామలాజయ సంరక్షణక్తై నిర్ిమంచ్ుకునాారు. అదే ‘వనపర్ిత
గడక్ోట’. 1948వ సం|| నాటిక్ల వనపర్ిత సంస్ాానం 605 చ్.మైళ్ు విసీత రింలో వుండేద్ంటే ఆ సంస్ాానం
ఎంత పద్ద దో అరాం చేసుక్ోవచ్ుచ. 178 గాీమలలకు మూల క్లంద్రమైన ఈ సంస్ాానానిక్ి ఉతత ర్ాన
నిజదం పాలన క్ింద్ వునా నాగర్కరదాల్ పారంతం, తూరుున జటపో ర లు సంస్ాానం, పడమట
అమరచింత సంస్ాానం, ద్క్షణాన కృష్ాినది సర్ిహద్ుదలుగా వుండేవి.

వనపర్ిత సంస్ాానానిక్ి మూలపురుష్రడు వీరకృష్ాిర్తడా , ఆయనక్ి ముగుగరు భారయలు. వార్ి వలా


కలిగిన సంతానం ఆరుగురు కుమలరులు. ఆయన తరువాత ఆయన పద్ద కుమలరుడు వెంకట
కుమలర గోపాలర్ావు సంస్ాాన ధీశడగా బ్ాధయతలు తీసుకునాారు. ఈయన క్ాలంలో ఈ సంస్ాానం
విజయనగర ర్ాజుల క్ిీంద్ వుండేది. అదే క్ాలంలో విజయ నగర ర్ాజుల సహాయంతో ఇబ్రహీం కులీ
కుతరబష్ా గోలక్ ండ ర్ాజయలయడు. దీంతో వనపర్ిత సంస్ాానం కుతరబష్ాహీల క్ిీంద్క్ి వచిచంది.

36 | P a g e
వనపర్ిత సంస్ాానం 15వ శతాబ్ధ ం నుంచి 1948వ సం|| వరకు కుతరబష్ాహీలు, విజయనగర ర్ాజులు,
మొగలులు, నిజదం ర్ాజుల పర్ిపాలనలో క్ నస్ాగింద్ని చ్ర్ితక్
ర ారుల కథనం.

29) 1688వ సం||లో ఈ సంస్ాానానిా పాలించిన మొద్టి ర్ాణి జొనామంద్ళ్ సుగూరు నుండ
క్ తత క్ోటకు తన సంస్ాానానిా మలర్ిచంది. తరువాత 1750వ సం|| నుండ 1807 వరకు శ్రీరంగపురం
క్లంద్రంగా ఈ సంస్ాాన పాలన క్ నస్ాగింది. 1807 సం||లో ర్ామకృష్ాిర్ావు శ్రీరంగపురం నుండ
సంస్ాానానిా వనపర్ితక్ి మలర్ాచడు. అలల పాలన మలర్ిన పరతి క్లంద్రంలోనూ వారు గడలను
నిర్ిమంచ్ుకుంటూ వచాచరు. అనిాంటిలోక్ి ‘వనపర్ిత గడ’ అతి పద్ద ది.

30) వనపర్ిత గడ నిర్ామణానిా 1868లో జొనామంద్ళ్ దొ రస్ాని చేపటిరంది. 1807 వ సం||లో


ర్ాజధానిని వనపర్ితక్ి మలర్ిచన తరువాత ఇకొడ ఒక గడ వుండాలని ఆమ నిరియించ్ుకుంది.
ఇలలంటి నిర్ామణాలు ఏవి చేపటారలనాా ముంద్ుగా డంగుతో సునాం తయలరు చేయలలి. డంగు
సునాానిా తయలరు చేసే పరక్య
ిీ లో వారు ఎడా తో మటిరని ర్ోజుల తరబ్డ తొరక్ిొంచేవారు. ఈ
ఆనవాళ్ళు మనకు ఇపుటిక్ర వనపర్ిత గడలో కనిపిస్త ాయి.

31) వనపర్ిత సంస్ాానాధీశల వారసులోా వారసతాాలపై క్ నిా వివాదాలునాాయి.

వీటిని పర్ిష్ొర్ించే దిశగా నిజదం ర్ాజు ఆనాడే ఒక కమీష్న్ ఏర్ాుటల చేశారంటే వార్ి మధయ గొడవలు
ఏ స్ాాయిలో వుండేవో మనం అరాం చేసుక్ోవచ్ుచ. సంస్ాానం పాలనా వయవహార్ాలోా మహిళ్లు క్రలక
పాతర పో ష్ించేవారు. అసలు గడీల పునాదిక్ి సంబ్ంధించి మహిళ్లే తమ ఆలోచ్నలిా
అమలుపర్ిచవ
ే ారు. మర్ొక ఆసక్ితకరమైన విష్యమేమిటంటే ఈ సంస్ాానాధీశలోా సగం మంది

37 | P a g e
ద్తత తగా వచిచన వార్ల. సవెై వెంకటర్తడా , నాలుగో వెంకటర్తడా , గోపాలర్ావు, మొద్టి ర్ామకృష్ాిర్ావు,
మొద్టి ర్ామేశార్ ర్ావు, ర్తండవ ర్ామేశారర్ావు లలంటి వారంతా ద్తత తగా వచిచనవార్ల.
ర్తండువంద్ల సంవతసర్ాలపాటల స్ాగిన సంస్ాాన పాలనలో సగం మంది సంస్ాానాధీశలు ద్తత తగా
వచిచన వార్ల. ఈ సంస్ాానాధీశలు, కవులను, తెలుగు స్ాహితాయనిా, బ్ారహమణులను బ్ాగా
పో ర తసహించి గౌరవించేవారు. బ్ారహమణులను గౌరవించ్టం అంటే స్ాక్షవతూ
త దేవుళ్ును పూజించ్టం
వంటిద్ని వారు భావించేవారు. దానిక్ి తగగ టేా బ్ారహమణులు యజఞ యలగాది క్ార్ాయలను నిరాహిసత ూ
పాలనలో వార్ిక్ి మంచి సూచ్నలు అంది సూ
త వుండేవారు. అలలగల పరతియిేటా కవి సమేమళ్నాలను
నిరాహించ్డమేగాక, ఆ సంద్రభంలోనే బ్ారహమణులను, కవులను సతొర్ించేవారు. మర్ో
విశేష్మేమిటంటే ‘ఓర్ియింట్ ఇంగా ష లలంగ్ మలయన్’ సూొళ్ును సాయంగా సంస్ాానాధీశలు
నడపేవా రంటే వారు ఆంగా స్ాహితాయనిా ఎకుొవగా పో ర తసహించే వారని తెలుస్ోత ంది. స్ాాతంత్ిం
వచిచన మొద్టి ర్ోజులోా ‘ఓర్ియింట్ లలంగ్ మలయన్ (లండన్) కంపన్సని ర్ాజదర్ామేశార

ర్ావు సాయంగా నడపారు.

32) 1959 అక్ోరబ్ర్ 11న జవహర్లలల్ నెహూ ర నేతృతాంలో వనపర్ిత సంస్ాానానిక్ి చెందిన ఈ గడని
పాలిటక్ిాక్ క్ాలేజగా మలర్ాచరు. వాటిక్ి సంబ్ంధించిన శ్చలలఫలక్ాలు నేటిక్ర లభయమవుతాయి.
సంవతసర్ానిక్ి ర్తండు లక్షల కపుం వనపర్ిత సంస్ాానాధీశలు నిజదం పరభుతాానిక్ి కటేరవారు

33) బి.ఎస్. వెంకటర్ావు ఇరవయోయ శతాబిద తొలినాళ్ులో తెలంగాణ క్లంద్రంగా అంబ్ేద్ొర్


భావజదల విసత ృతిక్ోసం కృష్ి చేశారు. ఆయన హైద్ర్ాబ్ాద్ అంబ్ేద్ొర్గా పేర్ని
త ాకగనాారు.
ఆయన పూర్ిత పేరు బ్తర
త ల స్ాయనా వెంకటర్ావు. 30.5.1936న బ్ ంబ్ాయిలో పరథమ మహర్
సద్సుస జర్ిగింది. ఈ సభకు బి.ఎస్. వెంకటర్ావు అధయక్షత వహించారు. అంబ్ేద్ొర్ సాయంగా

38 | P a g e
బి.ఎస్. వెంకటర్ావుని ఏనుగు-అంబ్ార్మీద్ సమలవేశ సా లలనిక్ి తీసుక్ ని పో యలరు. సభకులు
బి.ఎస్. వెంకటర్ావుని హైద్ర్ాబ్ాద్ అంబ్ేద్ొర్గా పరశంసించారు

34) సంఘ సంస్ాొరం క్ోసం 1926లో ఆదిహింద్ూ మహాసభను ఏర్ాుటల చేశాడు.


ఎ) బి.ఎస్. వెంకటర్ావు

35) మహబూబనగర్ జలయల క్ందారన్నక్ి 25 క్ి.మీ. దూరంలో, వనపర్ణత మండల క్ందారన్నక్ి 6 క్ి.మీ.
దూరంలో వునా ఖిలయల ఘన్పూర్.

36) ‘ఖిలలా ఘన్పూర్’ మహబ్ూబనగర్ జిలలాలోని గిర్ి ద్ుర్ాగలలో ఒకటి. ఇది వనపర్ితక్ి
సమీపంలో ఘనపురంలో క్రీ.శ. 1224లో 24 అడుగుల ఎతత యిన మూడు ముఖ దాార్ాలతో పలు
బ్ురుజులతో శతృద్ుర్లభద్యంగా 18 అడుగుల ఎతత యిన ర్ాతి పరహర్ి గోడలతో ర్లచ్రా
పద్మనాయకులు, గోన గనాార్తడా ల క్ాలంలో అద్ుభతంగా నిర్ిమంచ్బ్డంది. వారు క్ాకతీయ
పరభువులకు స్ామంతర్ాజులు. వారు నిర్ిమంచిన ఈ క్ోట ఎతత యిన ర్తండు క్ ండల మధయ
నిర్ిమంచ్బ్డ చ్ూపరులను విశేష్ంగా ఆకటలరకుంటలంది. మొతత ం తొమిమది క్ ండలు ఉనా ఈ
పారంతం అతయంత సురక్షత పారంతంగా భావించి వారు ఈ క్ోట నిర్ామణం గావించారు. ర్ాణి రుద్రమ
దేవి మనుమడు చివర్ి క్ాకతీయ పరభువు పరతాపరుద్ురడు ఘనపురం ర్ాజు గోనగనాార్తడా
కుమలర్తతను ఈ క్ోటలోనే వివాహమలడనటల
ా చార్ితక
ర ఆధార్ాలు చెబ్ుతరనాాయి.

37) ఖిలలా ఘన్పూర్గా పిలువబ్డుతరనా ఈ పారంతానిా ర్లచ్రా , మలలయల, గోన వంశానిక్ి చెందిన
ర్ాజులు నాలుగు శతాబ్ాదల పాటల పాలించారు. వీరంతా క్ాకతీయ ర్ాజులకు మంచి విధేయులు
క్ాబ్టిర వార్ి స్ామంతరలుగా ఈ పారంత ర్ాజదయలను పాలించారు. ఖిలలా ఘన్పూర్ చార్ితక

శ్చలుకళ్కు నెలవవాడమేగాక పరకృతి అందాలకు కూడా ఎంతో సుపరసిద్ధం. ఇకొడ గణపతి
సముద్రం పేరుతో ఆనాటి క్ాకతీయ ర్ాజులు నిర్ిమంచిన పద్ద చెరువు చ్ూపరులను విశేష్ంగా

39 | P a g e
ఆకటలరకుంటలంది. ఆనాడు క్ోటలోని పరజల న్సటి అవసర్ానిా ఈ చెరువు తీర్లచది. నేటిక్ర ఈ
చెరువులో సమృదిధగా న్సరు లభసుతంది. ఈ గణపతి చెరువును అపుటి క్ాకతీయ స్ామంత ర్ాజతైన
మలలయల గుండనగా పరసద్
ి ధ ుడయిన గుండ ద్ండాధీశడు ర్ాణీరుద్రమదేవి క్ాలంలో నిర్ిమంచాడు

38) గోన వంశ ర్ాజులు, మలలయల వంశ ర్ాజులు మంచి విధేయులుగా క్ాకతీయ ర్ాజుల ద్గగ ర
మలిగలవారు. ఈ స్ానిాహితయం వలా నే గోన, మలలయల ర్ాజుల మధయ అతయంత స్ానిాహితయం
ఏరుడంది. దీంతో మలలయల గుండనాధీశడు గోన బ్ుదాధర్తడా కూతరరు కపాుంబికను వివాహము
చేసుకునాాడు. వార్ి క్ాలంలో క్ోటలో క్ తత మందిర్ాలు, నిర్ామణాలు చోటల చేసుకునాాయి.
సహసర గణపతేశార ఆలయలనిా కూడా అదే సమయంలో గోన బ్ుదాధర్తడా నిర్ిమంచారు.
అద్ుభతమన
ై ఆ మందిరం శ్చథిలలలు నేటిక్ర కనిపిస్త ాయి. ఆ మందిర పారరంభోతసవానిక్ి ఆయన
గణపతిదేవ చ్కీవర్ితని ఆహాానించి బ్ంగారు ఆభరణాలతో తూకం వేయించి ఆయనకు
ఘనసనామనం చేయటమేగాక ఆయన పేర్ిట ‘ఘనపురం’ గాీమలనిా నిర్ామణం గావించి తన పరభు
భక్ితని, విశాాస్ానిా చాటలకునాాడు. వరంగల్, మహబ్ూబనగర్ జిలలాలో గణపతి దేవ చ్కీవర్ిత
క్ాలంలో ఘన్పూర్, ఘనపురం లలంటి అనేక గాీమలలు ఉండటంతో దీనిని ‘ఖిలలా ఘన్పూర్’గా
పిలవటం మొద్లయింది.

39) గోన బ్ుదాధర్తడా క్ి ముగుగరు క్ డుకులు, ఒక కూతరరు. అంద్ులో మొద్టి వాడే గోన
గనాార్తడా , ర్ాణి రుద్రమదేవిక్ి ఆయన అతయంత విశాాస పాతరరడు. ర్తండవ వాడు కచ్చర్తడా గోన.
మూడవ వాడు గోన విఠలంత, కూతరరు కపాుంబిక. గోన కచ్చర్తడా , గోన విఠలంతలు ఇద్ద రు
మంచి రచ్యితలు. వార్ి తండర గోన బ్ుదాధర్తడా పారరంభంచిన రంగనాథ ర్ామలయణానిా వార్ిద్దరద
కలిసి పూర్ిత చేశారు. ఈ గీంథం దిాపద్ ఛంద్సుసలో తెలుగులో వచిచన మొద్టి ర్ామలయణం.

40)

40 | P a g e
గోన బ్ుదాధర్తడా మరణం తరువాత అతని స్ో ద్రుడు గోన లకొమర్తడా ఘన్పూర్ స్ామలాజదయనిా
తన ఆధీనంలోక్ి తీసుకునాాడు. క్ాన్స అతను మలతరం తన అనాలల క్ాకతీయులకు విధేయుడగా
వుండటానిక్ి ఇష్ర పడలేద్ు. ఒక రకంగా తిరుగుబ్ాటలకు సిద్ధపడాాడు. ఇది గమనించిన బ్ుదాధర్తడా
పద్ద కుమలరుడెైన గోన గనాార్తడా తన అధిపతరల న
ై క్ాకతీయులకు అనేక యుదాధలలో
ఉపయోగపడ వార్ి పటా తన విధేయతను, పరభు భక్ితని చాటాడు. ఆ సంద్రభంలోనే గోన గనాార్తడా
వరామలన పుర్ానిక్ి ర్ాజతన
ై ాడు. నిజదనిక్ి బ్ుదాధపురం (పరసత ుతం బ్ూతపూర్) వరామలనపురం
(నంది వడేా మలన్) ర్ాజదయలు మలలయల ర్ాజుల ఆధీనంలో పలు ద్శాబ్ాదల పాటల క్ నస్ాగాయి.
మలలయల గుండన అనంతరం అతని భారయ కపాుంబిక పాలన క్ ంత క్ాలంపాటల క్ నస్ాగించినా
శతరరవుల బ్డద్ తీవరం క్ావటంతో గనాార్తడా ఆ ర్ాజదయలని స్ాాధీనం చేసుకునాాడు. గుండన,
కపాుంబికలు పలు చెరువులను వార్ి పాలనలో తవిాంచి వయవస్ాయలనిా పో ర తసహించారు.

41)
క్ లనుపాక క్ లిా పాకగా తొలుత ర్ాష్ర క
ర ూటలల నాటి ఒక శాసనంలో పరస్త ావించ్బ్డంది. సంకర
గడాారసురుడు అనే ర్ాష్ర ర కూట స్ామంత ర్ాజుకు ర్ాజధానిగా ఉనా క్ లనుపాక ఆనాడే జతన

మతానుయలయులకు స్ాావరమైంద్ని పర్ిశోధకుల ఉవాచ్.

క్రీ.శ. 973 తరువాత ద్కొనును పాలించిన పశ్చచమ చాళ్ళకుయల క్ాలంలో కూడా క్ లనుపాక
పారంతీయ ర్ాజధానిగా ఉండేద్ని చార్ితక
ర ఆధార్ాలు చెబ్ుతరనాాయి.

42) హైదారబ్ాద్ నగర్ానిక్ి 60 క్ిలోమీటరుా ద్ూరంలో, వరంగల్ పటర ణానిక్ి 50 క్ిలోమీటరుా


ద్ూరంలోనూ ఉనా ఈ క్షలతారనిక్ి పకొగా ఆలేరు నది పరవహిసత ుంది. కలలయణి చాళ్ళకుయలకు
ర్ాజధాని క్ లనుపాక. 11వ శతాబ్ాదనిక్ి చెందిన ఈ ర్ాజుల క్ాలంలోనే అనేక ఆలయలలు ఇకొడ
వెలిశాయి. క్ లనుపాకలో ద్క్షణ భారత దేశంలోనే పరసిదధ ి గాంచిన జతైనాలయం ఉంది. ఈ
ఆలయలనిా ఏటా లక్షల మంది పర్ాయటకులు సంద్ర్ిీస్ాతరు. క్రీ.శ. 1767లో మొగలు చ్కీవర్ిత

41 | P a g e
ఔరంగజలబ్ు కుమలరుడెైన బ్హద్ూ
ద ర్ష్ా ద్గగ ర సుబ్ేదారుగా పని చేసిన యూసఫ్ఖలన్ జతైనాలయ
ముఖ దాార్ాలను నిర్ిమంచినటల
ా ఇకొడ శాసనాల దాార్ా అవగతమవుతోంది.

43) గణపతి దేవ చ్కీవర్ిత, అతని స్ో ద్ర్ి మైలలంబ్ ఈ స్ో మేశార్ాలయంలో సహసరలింగలశార పరతిష్ా
చేసినటల
ా ఇకొడ శాసనాలు చెబ్ుతరనాాయి

44) క్ లనుపాకలోని స్ో మేశార స్ాామి వార్ి దేవాలయ ముఖమంటపంలో పుర్ావసుత శాఖవార్ి
పరద్రీనశాల ఉంది. ఈ పరద్రీనశాలలో వంద్లలది విగీహాలు, శ్చలలులు, శాసనాలు
ద్రీనమిస్ాతయి. ఆరవ వికీమలదితరయనిక్ి క్ాలలనిక్ి చెందిన ఆరు శాసనాలు ఇకొడ ఈ పరద్రీన
శాలలో పర్ాయటకులు ద్ర్ిీంచ్డానిక్ి వీలుగా ప ంద్ుపర్ిచారు. క్ాకతీయ, చాళ్ళకయ ర్ాజుల శ్చలు
శైలి గుర్ించి అధయయనం చేసేవార్ిక్ి ఈ పారంగణం ఓ అద్ుభతమన
ై వేదిక.

45) క్ లనుపాకలో చార్ితక


ర పరంగా పారధానయం సంతర్ించ్ుకునా మర్ో ఆలయం వీరనార్ాయణ
స్ాామి ఆలయం. జగదేదవుడ సేనాపతి అయిన నంది విగీహ స్ో మద్ండ నాయకుడు తన పరభువు
ర్ాజదయభవృదిధన్స, క్షలమలనిా క్ోర్ి క్ లనుపాలో క్రీ.శ. 1105లో జద్దేదవ వీరనార్ాయణ స్ాామి
ఆలయలనిా నిర్ిమంచినటల
ా చార్ితక
ర ఆధార్ాల దాార్ా తెలుస్ోత ంది. ఈ ఆలయలనిక్ి అష్ర దిశల
దిక్ాులకుల విగీహాలు పరతిష్ిా తమ యలయయి. క్ లూ
ా రు, పంబ్ర్ిత, క్ లనుపాక గాీమలలను ఈ
ఆలయలనిక్ి ఆనాటి పాలకులు అరణంగా ఇచిచనటల
ా తెలుస్ోత ంది. అనంతరం ఈ ఆలయం
క్ాకతీయులు, మొగలుల పాలనలో నిర్ాద్రణకు గుర్తై శ్చధిలలవసా కు చేరుకుంది.

42 | P a g e
35) నిజదమలబ్ాద్ జిలలాలోని ‘క్ౌలలస్ క్ోట’ కూడా ఒకటి. ర్ాష్ర ర కూటలలు, క్ాకతీయులు,
ముసునూర్ి నాయకులు, బ్హుమన్స సులలతనులు, కుతరబష్ాహీలు, బ్ర్ద్ ష్ాహీద్ులు,
మొఘలలయిలు, ర్ాజపుతరరలు, అసఫ్జదహీల పర్ిపాలనను చ్విచ్ూసి వార్ి కటర డాల తీరును
మనకు కళ్ుకు కటిరనటల
ా గా చ్ూపించే ఈ క్ోట జిలలా క్లందారనిక్ి 120 క్ి.మీ. ద్ూరంలోని జుకొల్
మండలంలో క్ౌలలస్ గాీమలనిక్ి ద్క్షణంగా బ్ాలల ఘలట్ పరాత శేణ
ీ ులలో వుంటలంది.

36) ఈ క్ోట ఎననా పో ర్ాటాలకు స్ాక్షయం, సుమలరు 1100 సంవతసర్ాల క్ిీతం 300 ఎకర్ాల
వెైశాలయంలో అతయంత పటిష్రంగా నిర్ిమంచిన ఈ ర్ాతి నిర్ామణం నేటిక్ర అలలగల వుంది. ర్ాష్ర ర కూట
ర్ాజతైన 3వ ఇంద్ురడు (క్ర.శ. 915 నుండ 917) బ్ో ధన్ ర్ాజధానిగా ఇంద్ూరు మండలలనిా
పాలించాడు. అతడే ఇంద్ూరు క్ోటతో పాటల క్ౌలలస్ క్ోటను నిర్ిమంచాడు. ఇతని క్ాలంలోనే
బిచ్ుొంద్లో నగర్లశార్ాలయం, బ్ో ర్ాగంలో బ్సవేశార్ాలయం నిర్ిమంచ్బ్డాాయి

37) ఔరంగజలబ క్ౌలలస్ క్ోటను వశపరచ్ుకుని తన పాలకునిగా ర్ాజద పథం సింగ్ను


నియమించాడు. 16వ శతాబ్ధ ంలో ఈ క్ోట ర్ాజద గోపాల్సింగ్ గౌర్ అనే ర్ాజపుతర ర్ాజు ఆధీనంలోక్ి
వెళు అనేక సంవతసర్ాల పాటల అనగా దేశానిక్ి స్ాాతంత్ిం వచేచవరకూ ర్ాజపుతరరల
ఏలుబ్డలోనే క్ నస్ాగింది. ర్ాజదగో పాల్సింగ్ అనంతర క్ాలంలో మహార్ాష్ర ంర లోని క్ాంధార్, మల
హో ర్ సంస్ాానాలను ఆకీమించి తన ర్ాజదయనిా విసత ర్ించ్ుకునాాడు. ఆయన పాలనలో క్ోట మళీు
పూరావెభ
ై వానిా సంతర్ించ్ుకుంది. శ్చథిల కటర డాల పునర్ిార్ామణం జర్ిగింది. ఈ క్ోటకు చివర్ి
పాలకుడు ర్ాజద ద్ురజన్ సింగ్.

38) 1857వ సంవతసరంలో ఈ క్ోటను ఏలుబ్డలోక్ి తీసుకునా ర్ాజదన్సల్ సింగ్ కుమలరుడెైన ర్ాజద
ర్ాజదీప సింగ్ ఇకొడ నుండ భారతమలత సంక్తళ్ళు విముక్ిత క్ోసం, భారత స్ాాతంత్ిం క్ోసం

43 | P a g e
బిరటీష్ర పాలకులకు వయతిర్లకంగా పో ర్ాడాడని చ్ర్ితర క్ారుల కథనం. ఆయన ఇంద్ు క్ోసం పరతేయక
సైనాయనిా తయలరు చేశాడు. దాంతో ఈ క్ోట భారత స్ాాతంత్ి సంగాీమంలో పరతయక్షంగానూ,
పర్ోక్షంగానూ పాలగగని భారత దేశం క్ోసం పో ర్ాడన మొద్టి సంస్ాానంగా చ్ర్ితల
ర ో పేరు
సంపాదించ్ుకుంది.

ఈ విష్యం తెలిసిన ఆంగలాయులు ర్ాజదదీప సింగ్తోపాటల ఆయనకు సహకర్ించిన సఫారుదౌధలల,


శేఖమదార్, నార్లేడ్ గాీమ పటాార్ి శ్రీరంగార్ావు మొద్ల ైన దేశ భకుతలను బ్ంధించి వార్ిపై
హైద్ర్ాబ్ాద్ హైక్ోరురలో విచారణ క్ నస్ాగించారు. వార్ిని విపా వక్ారులుగా, కుటర దారులుగా క్ోరురలో
నిరదపించి కఠిన క్ార్ాగార శ్చక్ష విధించారు. ఆ రకంగా ఈ క్ోట పరథమ భారత స్ాాతంత్ి
సంగాీమలనిక్ి అంకుర్ారుణ చేసింది.

39) తెలంగాణలోని పాఠశాల విద్యను 20వ శతాబ్ద ంలో కీమశ్చక్షణతో తీర్ిచదిదద న


ి మహన్సయుడు
ముద్ుద ర్ామకృష్ి యయ. 1907 అక్ోరబ్రు 18న కర్ంనగర్ జిలలాలోని పవితర గోదావర్ తీరంలోని
మంథనిలో పుటిరన ఈ జదతిరతాానిా గూర్ిచ ఈ తరం తెలుసుక్ోవలసిన అవసరం ఎంతెైనా ఉంది.
1933లో ఉపాధాయయ వృతిత లోక్ి అడుగుపటిరన ఆయన 1939లో కర్ంనగర్లో పరభుతా పాఠశాలల
పరయవేక్షణా ధిక్ార్ిగా పదో నాతిని ప ంది పాఠశాల విదాయ సంసొరణకు శ్రీక్ారం చ్ుటారరు. 1944లో
యూరపకు వెళా పాఠశాలల పరమలణాలపై అధయయనం చేశారు. ఆ తరువాత మలతృదేశంలో
అడుగుపటిర పరభుతా విదాయశాఖలధిక్ార్ిగా కర్ంనగర్, నిజదమలబ్ాద్ు, హైద్ర్ాబ్ాద్ు మొద్ల ైన
జిలలాలలో పనిచేసి పాఠశాల విదాయనిరాహణలో ఉనాత పరమలణాలను నెలక్ లలురు.

40)
ఓరుగలుా తివాచీల తయలర్క్ి పరసిదధ .ి ఓరుగలుా ర్ాజయ విశేష్ం ఎంత పరసిదధ గ
ి ాంచింద్ంటే మహార్ాణి
రుద్రమదేవి క్ాలంలో జతనివాకు చెందిన పరపంచ్ పర్ాయటకుడు మలర్ోొపో లో వరంగల్ క్ోటలోని
విశేష్ాలను తెలియజలసత ూ ”క్ాకతీయుల ర్ాజయంలో అద్ుభతమన
ై , శేష్
ీ ా మైన వస్ాతరలు నేస్త ారు.
పరపంచ్ంలో ఈ వస్ాతరలను ధర్ించ్ని ర్ాజ వంశసుతలు ఎకొడాలేరు” అని అనాాడు.

44 | P a g e
41) ఓరుగలుా క్ోట పరణాళక్ాబ్ద్ధ నిర్ామణానిా తెలంగాణ చ్ర్ితల
ర ో సుసిార స్ాానానిా
సంపాదించ్ుకునా క్ాకతిగణపతిదేవ చ్కీవర్ిత పారరంభంచాడు. 1199వ సంవతసరంలో ఆయన క్ోట
నిర్ామణానిా పారరంభంచ్గా ఆయన కుమలర్తత ర్ాణీ రుద్రమదేవి అపరతిహతంగా క్ోట నిర్ామణానిా
క్ నస్ాగించి పూర్ిత చేశారు.

42) ఈ వరంగల్ క్ోట క్ోటకు మూడువెైపులల మూడు పారక్ార్ాలు ఉనాాయి. ఆ పారక్ార్ాల


అవశేష్ాలు ఇపుటిక్ర మనం చ్ూడవచ్ుచ. మొద్టి పారక్ారం మటిరతో చేసింది. దీనిని ‘ధరణి క్ోట’
అని పిలుస్ాతరు. ఇది 20 అడుగుల ఎతర
త ఉంటలంది. ర్తండో పారక్ారంలో వునాది ‘ర్ాతి క్ోట’ ఇది
గాీనెైట్ ర్ాళ్ుతో నిర్ిమంచ్బ్డంది. ‘ర్ాతి క్ోట’కు పద్ద పద్ద ఏక శ్చల ర్ాతి దాార్ాలునాాయి. ఈ
దాార్ాల ఎతర
త సుమలరు 30 అడుగులు వుండ పూర్ితగా ఏకశ్చలతో నిర్ిమతమయలయయి.

43) వరంగల్ క్ోట పారంతానిక్ి కూతవేటల ద్ూరంలో 17 స్ాానాల బ్ావులునాాయి. పరసత ుతం
అంద్ులో నాలుగు బ్ావుల ఆనవాళ్ళు మలతరమే మనకు ద్రీనమిస్ాతయి. అక్ాొచెలా ళ్ు బ్ావి,
క్ోడపుంజు బ్ావి, భోగం బ్ావి, గుర్ాీల బ్ావిగా పిలవబ్డే ఆ నాలుగు బ్ావులు క్ోట పర్ిసర
పారంతాలలో వుండటం వలన మలతరమే అవి మనకు కనిపిస్త ాయి. ఇంద్ులో అతయంత ముఖయమైన
బ్ావి 4 అంతసుతల బ్ావి. క్ోటకు ఒకటినార క్ిలోమీటరా ద్ూరంలో ఉనా ఈ బ్ావిక్ి ‘ర్ాణీ రుద్రమ
బ్ావి’ అని పేరు. ఈ బ్ావి నాలుగు అంతసుతలతో అనేక స్ాానపు గద్ులతో నిర్ిమంచ్బ్డంది. ఆ
గద్ులు ర్ాణిగార్ి స్ాానపు గద్ులుగా చెపుబ్డుతరనాాయి. గతంలో ర్ాణీ వాసపు సీత ల
ీ ుఈ
బ్ావిలోనే స్ాానం చేసేవారు. ఈ గద్ులను ఆనుకుని ద్ుసుతలు మలరుచక్ోవడానిక్ి బ్ావి దిగువ
భాగంలోనే అంద్మైన ర్ాతి నిర్ిమతమైన మర్ిక్ నిా ర్ాతి గద్ులునాాయి.

44) ‘మంటి పనిక్తన


ై ా ఇంటివాడు ఉండాల అనేది తెలంగాణ స్ామత. తెలుగు ర్ాష్ారరలోాని ఇతర
పారంతాలోా ఈ స్ామతను ఎటాా చెబ్ుతరనాార్ో తెలియద్ు. ఎంత చినాపనిక్తైనా మన ఇంటివాడు

45 | P a g e
ఉనాపుుడే అది చ్కొగా నెరవేరుతరంది. ఏ రకమైన ఆటంక్ాలూ, అడా ంకులూ లేకుండా ఎంచ్క్ాొ
పని పూరత యిపో తరంది. ఇంటివాడక్ర, పర్ాయివాడక్ర చాలల తేడా ఉంటలంది కదా!

‘మంటా ,’ ‘మంటి ప యియ,’ ‘మంటి పని..’ ఈ పదాలు ఇతర పారంతాలోా మటిరలో, మటిరప యియ,
మటిరపని అని వయవహ ర్ించ్బ్డతాయి. ‘మనుా’ నుండ వచిచనవే ‘మంటా ’ మొద్ల ైన
ఔపవిభక్ితక్ాలు

45) తెలంగాణ క్ాశ్రమర్గా భావించే అడవుల జిలలా ఆదిలలబ్ాద్ మొద్లుక్ ని, మహబ్ూబనగర్
వరకు ఎంతో ఘనమైన చార్ితక
ర వారసతా సంపద్లకు తెలంగాణ ర్ాష్ర ంర నిలయం.

46)
ఆదిమ గిర్ిజన గోండుల స్ాంపరదాయలలకు మూలంగా భావించే ఆదిలలబ్ాద్ జిలలాలోని ‘సిరదుర్’
పారంతం దేశంలోనే మొటర మొద్టి ‘గోండు’ ర్ాజయ స్ామలాజయ స్ాాపనకు నెలవెైంది.

‘సిరదుర్’ అనగానే మనంద్ర్ిక్ర ముంద్ుగా గుర్ొతచేచది ‘సిరదుర్ పేపర్ మిల్’. భారతదేశంలో అతి
పద్ద పేపరు కర్ామగారం. 1942లో క్ాగజనగర్లో స్ాాపించ్బ్డంది.

ర్ాష్ర ర ర్ాజధాని హద్


ై ర్ాబ్ాద్క్ి సుమలరు 308 క్ి.మీ. ద్ూరంలో ఆదిలలబ్ాద్ జిలలాలో వునా సిరదుర్
క్ోట ‘సిరదుర్’ పటర ణానిక్ి తూరుున వుంది. సిరదుర్ని గతంలో ‘సూర్ాయపురం’గా పిలిచేవారు.
ఒకపుుడు ఇద్ంతా ద్ండక్ారణయ పారంతం క్ాబ్టిర 1200 సంవతసర్ాల క్ిీతం ఇకొడ ఆదిమజదతి
గిర్ిజనులు నాగర్ికతకు క్ ంత ద్ూరంగా ఉండేవారు

47)
జనుగాం, సిరదుర్ పారంతంలో విడపో యి బ్తరకుతరనా గిర్ిజనులను అంద్ర్ిన్స ఒకొతాటి మీదిక్ి
తీసుకువచిచన ర్ాజగోండు నాయకుడు ‘భలలాల’. తమకంటూ ఒక ర్ాజయం ఉండాలని భావించి
సిరదుర్ని మొటర మొద్టగా తన గోండు స్ామలాజయ స్ాావరంగా ఎంచ్ుక్ ని క్ోట నిర్ామణానిక్ి నాంది
పలిక్ాడు. ఇతని పూర్ిత పేరు ‘భీమ్ భాలా ల సింగ్’. దాదాపు 9వ శతకంలో ఈ క్ోటను ‘భీమ్ భాలా ల

46 | P a g e
సింగ్’ నిర్ిమంచినటలర మనకు చార్ితక
ర ఆధార్ాలు చెబ్ుతరనాాయి. సిరదుర్ క్ోటకు సంబ్ంధించిన
ముఖదాారం నేటిక్ర శ్చథిలలవసా లో మనకు కనబ్డుతరంది.

48)
డెకొన్ పారంతం భారత దేశంలో విలీనం అవకముంద్ు ఈ ‘సిరదుర్ తాండూర్’ పారంతమంతా
‘నననార్తాండా’ స్ామలాజయంలో వుండేది. అనంతరం పరసత ుత ఆదిలలబ్ాద్ (ఎద్ులపురం)లో విలీనం
అయింది. గతంలో ఎద్ులలపురంగా ఉనా ఆదిలలబ్ాద్, బీజదపూర్ సులలతన్, అలి అదిల్ష్ా పేరు
మీద్ుగా ఆదిలలబ్ాద్గా మలరుు చెందింది. ‘అలి అదిల్ష్ా’ బీజదపూర్ పారంత స్ామలాజదయనిక్ి
సులలతన్గా వుండేవారు.

1724 పారంతంలో నిజదం ఇ ముల్ొ, ముబ్ార్ిజ ఖలన్ని ఓడంచి ద్కొన్ పారంతానిక్ి చ్కీవర్ితగా
వయవహర్ించి ద్ర్ాగలు, మసీద్ుల నిర్ామణాలను మొద్లుపటారడు. అయితే 1773లో మలోసజి భోంసేా
తన స్ామలాజదయనిా (ర్ాజూర్ా – చ్ందారపూర్) ఒపుందానిా అనుసర్ించి నిజదం అలీ ఖలన్క్ి
అపుగించాడు. అయితే ర్ాంగోజి భోంస్లేక్,ి బిరటీష్ర పాలకులకు మధయ వచిచన యుద్ధ ం
వాతావరణం క్ారణంగా, అతడు నిజదంల మద్ద తర క్ోరగా, నిజదం అతనిక్ి స్ాయపడాాడు. ఆ విధంగా
డెకొన్ పారంతంలో వునా గోండాానా పారంతం నిజదంల చేతరలోాక్ి వెళుంది.

49)
జనుగాం, తిర్ాయని, వాంక్ిడ, క్లర్ామేర్,ి గాంధార్ి ఖిలలా, తాండూరు, సిరదురు పారంతాలోా చెలా ల
చెద్ురుగా ఉనా గోండులంద్ర్ా ఏకతాటిపైక్ి తెచిచ వార్ిని ఒక జదతిగా నిలబ్టిరంది మలతరం గోండు
స్ామలాజయపు మొద్టి ర్ాజు ‘క్ోల్బిల్’. అతని అద్ుభత స్ామరాా నెైపుణాయలే గోండులను ఒక బ్లమన

శక్ితగా ఒక జదతిగా నిలబ్టిరంది.

‘క్ోల్ బిల్’ గోండులను చెత


ై నయపర్ిచి, వార్ిని విక్ాసవంతరలిా చేయటానిక్ి నిరంతరం కృష్ి చేశారు.
ఆ మలరగ ంలోనే మిశీమలోహాల నుండ ఇనుమును వెలిక్ితీసే విద్యను వార్ిక్ి నేర్ిుంచాడు. ఇది వార్ి
జదతి స్ాధించిన మొద్టి విజయంగా గోండులు భావిస్ాతరు. క్ోల్బిల్ సూుర్ితతో గోండులు ఎంతో

47 | P a g e
పర్ివరత న చెంది వార్ి జీవితాలిా విక్ాసవంతం చేసుకునాారు. ఈ నూతన పరక్ిీయని వార్ిని స్ ంత
ఆయుధాలను తయలరు చేసేవరకు తీసుక్తళు వార్ిలో స్ ంత స్ామలాజయ క్ాంక్షను కలిగలలల చేసింది.
ఆ క్ాలంలో వార్ి చ్ుటూ
ర నెలక్ ని వునా వివిధ స్ామలజిక పర్ిసా త
ి రలే వార్ి సార్ాజయ క్ాంక్షకు
క్ారణమయిేయలల చేసి వార్ిని చెైతనయవంతరలిా చేసంి ది. ఈ ఇనుము పర్ికర్ాల తయలర్ మూలంగా
వీర్ిని చ్ూసి ఇతర స్ామలాజయ ర్ాజులు సైతం భయపడేలల చేసింది. గోండు స్ామలాజయ విసత రణలో
ఎకుొవగా తోడుడంది. గోండు స్ామలాజయ మొద్టి ముగుగరు ర్ాజులు ‘భీమ్ భలలాల్ సింగ్, క్ార్ాజ
భలలాల్ సింగ్, హీర్ సింగ్’. ఇంద్ులో క్ార్ాజ భలలాల్ సింగ్ క్ ంచెం మృద్ుసాభావం గల వయక్ిత. అయితే
క్ార్ాజ క్ డుక్తైన హీర్ మలతరం వివేకవంతరడు, అతను పరజల మనిష్ిగా చ్ర్ితల
ర ో నిలిచిపో యలడు.
మొటర మొద్టిస్ార్ి భూమి శ్చసుత విధానానిా వార్ి స్ామలాజయంలో అమలు చేసిన నాయకుడు ఇతడే.
ఇతడు ఆదియల భలలాల్ సింగ్పై పో ర్ాడ అతనిా ఓడంచాడు. ఆదియల భలలాల్ సింగ్ ఒక కూ
ీ ర
సాభావం గల వయక్ిత.

ఈ ఆదియల భలలాల్ సింగ్ తన స్ామలాజదయనిా పాలిసుతనా సమయంలో తన స్ామలాజయపు ర్ాజధానిని


సిరదుర్ నుండ ‘భలలార్ాష’కు మలర్ాచడు. ఇతని పేరుమీద్ుగానే ఆ పారంతానిక్ి ‘భలలార్ాష’గా పేరు
వచిచంద్ని చార్ితక
ర ఆధార్ాలు చెబ్ుతరనాాయి

50)
క్ోటని తన సైనిక, ఆర్ిధక స్ాావరంగా ఏరురచ్ుకునాాడు. అయితే గోండు ర్ాజుల స్ామలాజదయనిా
స్ాాపించిన ‘కుల్ బిల్’ గోండు స్ామలాజదయనిా ‘సిరదుర్’ (తెలంగాణ పారంతం) క్లంద్రంగా ర్ాజయ స్ాాపన
చేశారు.

18 మంది గోండు ర్ాజులు 870 నుండ 1751 వరకు అంటే సుమలరు 880 సంవతసర్ాల పాటల
పాలించినటలర చార్ితక
ర ఆధార్ాలు లభంచాయి. ఈ ర్ాజులు మొద్టగా సిరదుర్ అనంతరం బ్లలార్ాష
ఆ తర్ాాత చ్ందారపూర్ క్లంద్రంగా తమ పాలన క్ నస్ాగించినా మొద్టి క్ోట సిరదుర్పై మలతరం వార్ిక్ి
పరతేయక అభమలనం ఉండేది. గోండు ర్ాజయ స్ాాపన అధిక్ార్ికంగా క్రీ.శ. 870లో సిరదుర్ ర్ాజధాని
క్లంద్రంగా జర్ిగినా సిరదుర్ క్ోటలో వారు క్రీ.శ. 1242 వరక్ల పాలించారు.

48 | P a g e
సిరదుర్ స్ామలాజయం క్ిీంద్ తాండూర్, గాంధార్ి, జునగాం, ద్వేద్ురగ ం, వెలిా మొద్ల ైన పారంతాలు
ఉండేవి. ఆయల పారంతాలోా స్ామంతర్ాజులు సిరదుర్ ర్ాజులకు కపుం కడుతూ పర్ిపాలనను
క్ నస్ాగించేవారు. ఆ క్ాలంలో ఈ పారంతంలో ఎకుొకవగా గోండుల ఆధిపతయమే ఉండేది. ఇతర
ర్ాజుల ద్ండయలతరలు గోండు ర్ాజులపై మొద్ల ైన తర్ాాత వివిధ కులలలవారు, మతాలవారు ఈ
పారంతంలో స్ాావర్ాలు ఏర్ాుటల చేసుక్ోవటం పారరంభమైంది. గోండు ర్ాజులు తమ పాలన సజదవుగా
స్ాగటానిక్ి పాలనలో మంతరరలుగా, సలహాదారులుగా నియమించ్ుక్ోవడానిక్ి, వార్ాధ, నాగ్పూర్
పారంతాల నుండ క్ ంతమంది బ్ారహమణులను, ష్ావుక్ారా ను రపిుంచ్ుకునాారు. బ్లలాల్ష్ా తన
ర్ాజదానిని బ్లలార్ాషకుమలరచటంతో సిరదుర్ క్ోట క్ ంత క్ాలం పాటల ర్ాజులు లేకుండా
ఉండపో యింది. పర్ిపాలనా స్ౌలభయం క్ోసం బ్లలాల్ ష్ా సిరదుర్లో గోండు స్ామంత ర్ాజులను
క్ నస్ాగించాడు. ఆ ర్ాజులు క్ోటను పటిష్రపరచి సిరదుర్ పారంతంలో గోండు ర్ాజయ విసత రణ జర్ిగలలల
కృష్ి చేశారు.

51) చీరల తయలర్లో గదాాల మన ర్ాష్ారరనిక్ల పేరు తెచిచంది. జర్ అంచ్ుతో తళ్ళకులీనే నూలు
చీరలకు గదాాల చేనేత క్ార్ిమకులు పటిరంది పేరు. ఆ క్ాలంలోనే చేనేత క్ార్ిమకులను
సంస్ాానాధీశలు పో ర తసహించేవారు

52)
ర్ అంచ్ుతో పటలరచీరలను నేసిన నెైపుణయం ఇకొడ కళాక్ారుల సాంతం. మహబ్ూబనగర్ జిలలాలో
దాదాపు 6 వరకు సంస్ాానాలునాాయి. అంద్ులో గదాాల సంస్ాానం గుర్ించి పరముఖంగా
చెపుుక్ోవాలి.

మహబ్ూబనగర్ జిలలా గుండా పరవహిసత ునా కృష్ి , తరంగభద్ర నద్ుల మధయ విసత ర్ించి ఉనా గొపు
క్ోట గదాాల. జిలలాలోనే ఎంతో పారధానయం, పారముఖయత కలిగిన సంస్ాానం ఇది.

49 | P a g e
గదాాల, సింగపు, సిదధ ావురం, అహో బిలం, బ్ండ ఆతమకూరు, సిర్ిసిలా పారంతాలు సహా 100 గాీమలలు
గదాాల సంస్ాానంలో ఆనాడు వుండేవి. 1663వ సం||లో పద్ద స్ామ భూపాలుడు ఈ విశాలమన

శతరర ద్ుర్లభద్యమైన క్ోటను కటిరంచాడు.

53) 17వ శతాబ్ద ంలో ‘పదిదర్తడా ’ గదాాల పారంతానిక్ి నాడేగౌడ్’గా ఉండేవాడు. ఈయన వూడూర్ి
నాడేగౌడ్ కుమలర్తతను వివాహం చేసుకునాాడు. పూడూరు సంస్ాానానిా 49 సం||ల పాటల
పాలించిన పద్ద స్ామ భూపాలుడు. పద్ద స్ామ భూపాలుడ పేర్ల చ్ర్ితల
ర ో స్ో మనాదిగ
ర ా
కనిపిసత ుంది. 1663 – 1712 సం||ల మధయ క్ాలం వరకు అంటే 49 సం||ల పాటల గదాాల
సంస్ాానానిా ఆయన పర్ిపాలించారు. ఈయనకు ఇద్ద రు భారయలు. మొద్టి భారయకు సంతానం
కలగకపో తే. ర్తండవ భారయ కుమలరులు ర్ాజదతిరుమలర్ావు, ర్ాజదర్ామలర్ావులు ఆయన
వారసులుగా తరువాతి క్ాలంలో గదాాల క్ోటను పాలించినటల
ా చ్ర్ితర చెబ్ుతోంది.

54) భదారదిర ర్ాముడక్ి గుడగోపుర్ాలు, పారక్ార్ాలు, బ్ంగారు నగలు చేయించిన ర్ామభకత


శ్చఖలమణి వాగలగయక్ారుడు కంచెరా గోపనా (ర్ామదాసు) క్రీ. శ. 1674 సంవతసరంలో భదారచ్లంలో
ర్ామలలయం నిర్ిమంచారు

55) గోదావర్ిక్ి ఉప నది అయిన మంజీర్ా నది మద్క్ జిలలాలో 96 క్ిలోమీటరా ద్ూరం
పరవహిసత ుండగా క్ లలచరం మండల పర్ిధిలోని ఘనపూర్ ఆనకటర దిగువన, పాపనాపేట మండ

లం నాగాసనిపలిా గాీమ శ్చవారా లో ఏడుపాయలుగా చీలిపరవహించి క్ దిద ద్ూరం తరు వాత మళీా
పాయలన్సా ఏకమై ముంద్ుకు స్ాగి పో తర ంంది. ఇలల ఓ నది ఏడు పాయలుగా చీలి మళీా ఒకచోట
కలిసి పరవహించ్ డం దేశంలో ఇకొడ తపు మర్త కొడా లేద్ు. మహాభారత క్ాలంలో జనమేజయ
మహా ర్ాజు ఇకొడ సరుయలగం చేసినటలర చార్ితక
ర ఆధార్ా లునాాయి. ఇలలంటి అరుదెైన
పరదేశంలోనే మంజీర్ా నదీ పాయ ఒడుాన ర్ాతి గుహలో వనద్ుర్ాగమలత క్ లువెైంది

50 | P a g e
56) దేవరక్ ండ క్ోట నలగగండ జిలలా చ్ర్ితారతమక వెైభవానిా గూర్ిచ సగరాంగా సకల

జనులకు తెలియజతపేు గొపు క్ోట

ఈ క్ోట ఉపుువాగు, సారిముఖి వాగుల నడుమ ద్రుంతో అలర్ారుతూ మనకు

కనువింద్ు చేసత ుంది. దాదాపు 500 మీటరా పై ఎతర


త లో నిర్ిమంచ్బ్డా ఈ క్ోట ఏడు

క్ ండల పారంతాల నడుమ సుమలరు 52? ఎకర్ాల విసీత రింలో విసత ర్ించ్బ్డ వుంది.

క్ాకతీయ ర్ాజుల

ఏలుబ్డలో దేవరక్ ండ క్ోట చాలలక్ాలం పాటల ఉంది.

క్ాకతీయులు తమ ర్ాజదయనిా విసత ర్ించే కీమంలో ర్ాచ్క్ ండ

క్ోటతో పాటల దేవర క్ ండ క్ోటను కూడా వారు తమ వశం

చేసుకునాారు. సుమలరు 1230 సంవతసర పారంతంలో

దేవరక్ ండను ఆధారంగా చేసుక్ ని క్ాకతీయులు తమ ర్ాజయ

పాలనను గావించారం ట ంే ఈ క్ోట పారదాó నయత ఎంతట ది ంో మనం

అరశ్రవం చేసుక్ోవచ్ుచ. దాదాపు 290 సంవతసర్ాల పాటల

దేవరక్ ండ క్ోట క్ాకతీయుల ఏలుబ్డలోనే వుండ అనేక

విధాలుగా తీర్ిచదిద్దబ్డంది.

నలగగండ ర్ాజదయనిా 156 సంవతసర్ాల పాటల, దేవరక్ ండ ర్ాజదయనిా

150 సంవతసర్ాల పాటల వారు పాలించారు. దేవరక్ ండ క్ోటని క్లంద్రంగా చేసుక్ నిపాలించినవార్ిలో
పద్మనాయక ర్ాజులు ముఖుయలు.

పద్మనాయక ర్ాజులలో 6వ తరంవార్తైన ఎరీదాచ్మనేని

51 | P a g e
మలద్నాయుడు ముంద్ుగా క్ోట నిర్ామణానిా పారరంభంచినటలర

చార్ితక
ర కథనం. ఈ తరం తరువాతి వార్తైన సింగమ

నాయకుడు, అనపో త నాయకుడు, వేద్గిర్ి నాయకుడులతో

పాటల 3వ మలద్ నాయకుడు కూడా క్ోట నిర్ామణంలో పాలు

పంచ్ుకునాారు.

గోడలపై ర్ాతి నిర్ామణాలలో సింహం,

అశోక చ్ కం , చ్పే , నాగస ర ంాంపలలాం ట ంి పల ంు గు రు లత ంు, నిర్ామణాలు

మనకు కనిపిస్త ాయి. వీటిలోని పూరి కుంభం, సింహపు

నిర్ామణాలు ర్లచ్రా పద్మనాయకుల ధరమనియమబ్ద్ధ మైన

ర్ాజయపాలనకు వార్ి ర్ాజ చిహా ంనలుగా మనకు కని పసి ంారత ంుంు. చ్పే

మర్ియు తాబ్ేలు వార్ి ధరమనిరతిని తెలియజలస్త ాయి.

57) ‘జల్- జంగిల్ -జమీన్’ క్ోసం పో ర్ాడన ఆదివాసీ యోధుడు క్ మురం భీం

58) క్ ండా వెంకటరంగార్తడా 1891 డసంబ్ర్ 12న ఆనాటి అతారఫ్ బ్లలద (ఈనాటి రంగార్తడా జిలలా)
మంగళారం గాీమంలో జనిమంచాడు. పీా డర్ చేసే ర్ోజులోా రంగార్తడా వక్రళ్ును తయలరు చేసల
ే ల
క్ాాసులు నడపాడు. క్ోతాాల్ వెంకటర్ామలర్తడా అంతటి వయక్ితక్ి నాయయ సలహాదారుగా ఉండేవాడు.
ఆంధరపితామహా మలడపాటి వార్ిపై రంగార్తడా ని గురుభావం ఉండేది. అంద్ుకనే 1946లో
ఆంధరపితామహుని ష్ష్ిరపూర్ితని హైద్ర్ాబ్ాద్లో ఘనంగా జర్ిపించి ఆ విధంగా తన గురుద్క్షణ
చెలిాంచ్ుకునాాడు.

52 | P a g e
బ్ూరుగల మంతిర వరగ ంలో ఆయన ర్తవినూయ, ఎకసయిజు శాఖలు నిరాహించాడు. పరతేయక తెలంగాణ
ర్ాష్ర ంర విష్యంలో ఏ మలతరం ర్ాజీపడని రంగార్తడా చివరకు పద్ద మనుష్రల ఒపుంద్ంపై సంతకం
చేయవలసివచిచంది. ర్ాష్ర ర ర్ాజక్రయలలలో తెలంగాణ పితగా పేరు తెచ్ుచకునా క్ ండా
వెంకటరంగార్తడా 1970 జూల ై 24వ తేదీన కనుామూస్ాడు.

59)
నలగగండ జిలలా నిండా ఎంతో చ్ర్ితర దాగి ఉంది. అలలంటి జిలలాలో భువనగిర్ిక్ి ఒక పరతేయకత కూడా
ఉంది. భువనగిర్ి ఖిలలా నలగగండ జిలలా గుండెలమీద్ తల తర
త కునా ఆతమగౌరవ క్ోట. హైద్ర్ాబ్ాద్ –
వరంగల్ వెళళు మలరగ మధయలో ఒక గాీనెైట్ క్ ండపై అద్ుభత ర్ాతి నిర్ామణం ర్ాజద్రుంలల
కనిపిసత ుంది అదే భువనగిర్ి ఖిలలా. అనేక ర్ాజవంశ్రయుల పాలన ఈ క్ోట క్లంద్రంగా క్ నస్ాగింది

పశ్చచమ చాళ్ళకయర్ాజతైన 6వ తిరపుర వికీమలదితరయడు 12వ శతాబ్ధ ంలో ఈ క్ోట నిర్ామణానిక్ి నాంది
పలిక్ాడని చార్ితక
ర ఆధార్ాలు చెబ్ుతరనాాయి. అంద్ువలనే తిరభువనగిర్గ
ి ా ఏరుడంద్ని చ్ర్ితర
విశాాసం. తద్నంతరం నవాబ్ుల పాలనలో భువనగిర్ిగా పర్ిణామం చెందింది. ఈ భువనగిర్ి క్ోట
కళాయణచాళ్ళకుయల పర్ిపాలనలో వార్ి స్ామంతరల ఆధీనంలో ఎకుొవ క్ాలం ఉంది.

60)

చివర్ి వరకూ ‘గోండు’, ‘గిర్ిజన’ జదతి క్ోసం పో ర్ాటం చేసిన ర్ాజులలో ‘ర్ాజగోండ్’లు కూడా
ముంద్ు వరుసలో నిలుస్ాతరు. అలల వారు నిర్ిమంచ్ుకునా క్ోటలలో ఆదిలలబ్ాద్ జిలలా,
మంద్మర్ిీ మండలంలోని బ్ కొలగుటర గాీమలనిక్ి ద్గగ రలోని ‘గాంధార్ి ఖిలలా’ ఒకొటి. మంచిర్ాయల
నుండ ఆసిఫాబ్ాద్క్ి వెళళు దార్ిలో బ్ కొలగుటర నుండ 5 క్ి.మీ. ద్ూరంలో కనిపించే ఈ క్ోట
బ్ కొలగుటర కు ద్గగ రలోని ద్టర మైన అటవీ పారంతంలో ఉంది. 3 క్ిలోమీటరుా నడచి వెళత ళ తపు ఈ
ఖిలలాను చేరుక్ోలేం. క్ోటకు వెళళు మలరగ ం అసత వయసత ంగా ఉండటం వలా బ్ృంద్ంగా వెళత ళనే మంచిది.
చార్ితక
ర ఆధార్ాల పరక్ారం ఇది సుమలరు వెయియ సంవతసర్ాల క్ిీతం నిర్ిమంచ్బ్డన క్ోట అని
తెలుస్ోత ంది. గోండు ర్ాజులు ఈ గాంధార్ి ఖిలలాను క్లంద్రంగా చేసుక్ ని చ్ుటలరపరకొల పారంతాలను

53 | P a g e
చాలల సంవతసర్ాలపాటల పాలించారు. క్ ంత క్ాలం పాటల వడెా ర్ాజులు, ర్తడా ర్ాజులు కూడా ఈ
ఖిలలా క్లంద్రంగా తమ పర్ిపాలనను క్ నస్ాగించిన వార్ిలో నిలుస్ాతరు
క్ోటపై మర్ో పరధానాకరషణ క్ ండను తొలచి నిర్ిమంచిన నాగశేష్రడ ఆలయం. సుమలరు 8 అడుగుల
ఎతర
త లో 12 అడుగుల నాగశేష్రని విగీహం అతయంత ఆకరషణయ
ీ ంగా, నయన మననహరంగా
ఉంటలంది. గిర్ిజనులు నాగశేష్రడక్ి కూడా తమ మొకుొలు చెలిాంచ్ుకుంటారు. ఈ ఆలయం
పకొనే మూడు బ్ావులుంటాయి. స్ాానికులు వీటిని ‘సవతరల బ్ావుల’ని పిలుస్ాతరు. చాలల
పుర్ాతన బ్ావుల ైనపుటిక్ర అవి క్ ంచెం కూడా చెకుొచెద్రలేద్ు. వేసవిలో కూడా వీటిలో న్సరు
నిలువ వుంటలంది.

61)
ఆదిలలబ్ాద్ జిలలా ఆసిఫాబ్ాద్ (ఒకనాడు జున్గావగా పిలిచే వారు) పటర ణానిక్ి చెందిన పైక్ాజీ,
ద్ండనాయకుల వెంకటర్ావు శ్రీమతి పద్ుదబ్ాయి ద్ంపతరలకు 1889 మలర్ిచ 12వ తేదన

జనిమంచాడు. ఆయన జనిమంచిన ర్ోజు తెలంగాణ పారంతం అంతా సంబ్ర్ాలు జరుపుకుంది.
‘క్ మురం భీము’ తరఫున వక్ాలలత చేసింది పైక్ాజీనే.
1948వ సం||లో నిజదం ర్ాష్ర ంర ఇండయన్ యూనియన్లో విలీనమైంది. 1948 సపర ంబ్ర్ 14వ
తేదీన ఇండయన్ ఆర్మ చాందావెైపు నుండ ఆసిఫాబ్ాద్ వెైపు ర్ాస్ాగింది. రజదక్ారుా ‘బ్ుజిజ ర్ఘలట్’
బిరడజ ని పేలిచవేసి భారతసేనలు ఇటలవెప
ై ు ర్ాకుండా తీవర అడా ంకులు కలిుంచారు. పైక్ాజీ
నాయకతాంలో యువకులు, రజదక్ారా చ్రయలను తిపిుక్ టిర ఇండయన్ ఆర్మక్ి స్ాాగతం పలిక్ారు.
రజదక్ారుా తోక ముడచి పార్ిపో యలరు
1973 అక్ోరబ్ర్ 10వ తేదన
ీ తన 87 సంవతసర్ాల వయసుసలో ఈ ‘ఆదిలలబ్ాద్ గాంధీ’ తరది శాాస
తీసుకునాాడు. జీవించిననాాళ్ళు పేద్ పరజల సేవే శాాసగా భావించి, గిర్ిజనుల పరగతే లక్షయంగా
భావించి తెలంగాణ ర్ాష్ర ంర క్ోసం కలలుగనా ర్ాంచ్ంద్ర్ ర్ావు పైక్ాజీ నిజమైన తెలంగాణ
తాయగధనుడు.

54 | P a g e
62) మలడపాటి వారు 1885 సంవతసరం జనవర్ి 2వ తేదీన జనిమంచారు. ఐద్ు సంవతసర్ాల
వయసులోనే తండర చ్నిపో గా, సూర్ాయపేటలో ఉదో యగం చేసత ునా మేనమలమ ద్గగ ర పర్ిగారు.
హనమక్ ండలోని ఉనాత పాఠశాలలో చేర్ి మదారసు యూనివర్ిసటీ మటిక
ర ుయలేష్న్ పర్క్ష
పాసయలయరు. అనంతరం వరంగల్ జిలలా విదాయశాఖలధిక్ార్ి క్ార్ాయలయంలో నెలకు 40 రదపాయల
వేతనంపై మీర్మున్సష (హడ్కా ర్ొ) ఉదో యగంలో చేశారు. ఎనిమిది సంవతసర్ాలు ఆ ఉదో యగంలో
ఉండ హద్
ై ర్ాబ్ాద్క్ చిచ ‘లల’ పర్క్ష పాయసై పారక్రరసు పటారరు. వక్ాలత విడచి పటేరనాటిక్ి ఆయనకు
నెలకు ఆరువంద్ల ఆదాయం వచేచది. పంతరలుగార్ి సేవ ర్ాజక్రయ పార్రల దాార్ా జరగలేద్ు.
నిర్ామణాతమకమైన సంసా లదాార్ా జర్ిగింది.
నిజదం ర్ాష్ర ర ఆంధరజనసంఘం అధయక్షుడు ర్ావు బ్హద్ుర్ స్ామల వెంకటర్తడా , క్ారయద్ర్ిీ
మలడపాటి హనుమంతర్ావు. ఒక దీపం వెలిగింది. ఒక్ానొక పర్ాభవాగిాలోంచి పుటిరంది నిజదం
ఆంధోర ద్యమం. అది 1921 సంవతసరం నవంబ్రు 12వ తేది వివేక వరధన్స ఉనాత పాఠశాలలో
హైద్ర్ాబ్ాద్ హింద్ూ సంస్ాొర సభ జరుగుతరనాది.
ర్ాష్ారరనిక్ి స్ాాతంత్ిం లభంచిన తరువాత 1951లో హైద్ర్ాబ్ాద్ నగర పాలక సంఘలనిక్ి
పంతరలుగారు తొలి మేయరుగా ఎనిాకయలయరు. ఆయన వెంట ఈ పద్విక్ి మూడు స్ారుా
ఎనిాకవుతూ వచాచరు. ఆంధరపద
ర ేశ్ విధాన పర్ిష్త అధయక్షునిగా మలడపాటివారు ఆర్లళ్ళు ఆ
పద్విలో ఉండ, ఉనా త ఆద్ర్ాీలతో సభుయలంద్ర్ిక్ి మనానలు ప ందారు.

శాసన మండలి అధయక్ష పద్వీ విరమణ అనంతరం పంతరలుగారు విశాీంతి జీవితానిా గడుపుతూ
1970 నవంబ్రు 11వ తేదీన తమ 86వ ఏటా క్ాల ధరమం చెందారు.

64) పూరాపు హద్


ై ర్ాబ్ాద్ ర్ాష్ర ంర లో జనిమంచిన మేధావులలో తెలుగు జదతి గర్ిాంచ్ద్గిన వయక్ిత
నవాబ్ు అలీ నవాజ జంగ్. ‘ములీొ’ నిబ్ంధనలు అడుార్ాకపో తే ఆయన మర్ో ఆరార్ క్ాటన్
అయిేయవారు, మర్ో విశేాశారయయ అనిపించ్ుకునేవారు. నిజదంస్ాగర్, ఉస్ామన్స్ాగర్,
హిమలయతస్ాగర్, పాలేరు, వెైర్ా, తరంగభదార, ర్ాజోలిబ్ండ, కడెం, అలీస్ాగర్, మూసీ, మలనేరు –

55 | P a g e
అలీ నవాజ జంగ్ పరతిభకు నిలిచిన పారజతకరులు. ఇంద్ులో ఏ ర్ాయిని తటిరనా ఆయన రదపమే
పరతిఫలిసుతంది. అంద్ుక్ల ఆయన ‘ద్కొను భగరథుడు’.

అలీ నవాజ జంగ్ అసలు పేరు మీర్ అహమద్ అలీ. ఆయన 1896 జుల ై 11వ తేదీన హైద్ర్ాబ్ాద్లో
జనిమంచారు. ఆయన పరతిభను మచిచ నిజదం పరభుతాం ఆయనకు ‘అలీ నవాజ జంగ్’ అనే బిరుద్ు
పరస్ాదించింది. ఆ పేర్ల సిారపడపో యింది.

65)
తెలంగాణ పో ర్ాటంలో పాలగగనా దాశరథి కృష్ి మలచారుయలు ధెైరయంతో ‘‘మల నిజదం నవాబ్ు
జనమజనామల బ్ూజు’’ అని నిరసన గళ్మతిత నంద్ుకు చేతరకు బ్ేడీలు వేయబ్డాాయి. మలనుక్ోట
బిడా గదా! పౌరుష్ానిక్లం తకుొవ? అవును! దాశరథి పుటిరంది తెలంగాణ మలగాణిలోనే! అదీ –
వరంగల్ జిలలా మలనుక్ోట తాలుక్ాలోనే! ఆ ఊర్ల గూడూరు! 1927వ సంవతసరం, జుల ై 22న.
యువరకత ం ఉరకల తర
త తరంటే అక్షర్ాలిా కతర
త లుగా ద్ూసి ‘అగిాధార’గా ‘రుద్రవీణ’గా ఎలుగతతిత
తెలుగు స్ాహితాయనిక్ి ఒక క్ తత ఒరవడ తెచాచరు
‘ఓ న్నజయము పిశాచమయ! క్ానర్ాడు
న్ననుా బర లిన ర్ాజుమయక్నాడేన్న –
తీగలను తంపి అగణాలో దంపినావు
నా తలంగాణ్! క్ోటి రతాాలవీణ్’
అంటూ పరభుతాానెాదిర్ించ్డానిక్ి బ్ గుగతో జతైలు గోడ మీద్ వారసిన దాశరథి తన జీవితంలో ఎననా
మజిలీలు చేస,ి చివర్ిక్ి 1987 నవంబ్ర్ 5న ఈ లోక్ానిా విడచి వెళుపో యలరు.

అలీ నవాజ జంగ్ గురుతండ పో యిేలల ఆయన పుటిరన ర్ోజు జుల ై 11ని తెంగాణ ర్ాష్ర ర పరభుతాం
‘తెంగాణ ఇంజన్సర్స డే’ గా జరుపుకుంటలనాది.

56 | P a g e
66) అంటర్ానివారుగా హింద్ువులు ద్ూరంగా ఉంచిన వార్ిని ‘‘ఆది హింద్ువులు’’గా ఈ పవితర
భారతదేశంలో తొటర తొలుత నివసించిన సంతతిగా భాగయర్తడా వరమ నిరదపించారు. ఈ కీమంలో
తెలుగుదేశంలో యుగయుగాలుగా నివసిసత ునా ద్ళతరలే ఆదివాసులని, అసలు సిసలు
భూమిపుతరరలని చాటారు. స్ాాతంతా్ానికంటే పూరామే 1906లో ‘‘జగన్మితర మండలి’’ అనే
సంసా ను ఆయన నెలక్ లలురు. దానేా ఆ తర్ాాత ఆయన 1911లో ‘‘మన సంఘం’’గా మలర్ాచరు.
చివర్ిక్ి దానిా ‘‘ఆది హింద్ూ స్ాంఘిక సేవా సంసా ’’గా 1922లో తీర్ిచదిదద ారు. అంటర్ానితనంపై
ఆయన అలుపరుగని పో ర్ాటం చేశారు. మలదిర్ి వెంకయయగార్ి కుమలరుడు భాగయర్తడా వరమగా,
ఎం.వి. భాగయర్తడా వరమగా పరసిదధ క్
ి తక్ాొడు.

67) 1923లో ఆది హింద్ూ స్ామలజిక సంఘం సభకు అధయక్షత వహించిన శ్రీ గోస్ాామి ర్ాజదధర్
ర్ాజగిర్ి జీ నరసింగ్జీ చేసిన వాగాదనం మేరకు హద్
ై ర్ాబ్ాద్లోని చాద్ర్ఘలట్ వంతెన సమీపంలో
ఆది హింద్ూ భవనం నిర్ిమంచి ఇచాచరు. పరసత ుతం ఈ భవనంలో భాగయస్ామరక బ్ాలిక్ోనాత
పాఠశాల పనిచేసత ునాది.

68) శ్రీ సురవరం పరతాపర్తడా ఉద్ద ండపిండం. ఉద్గ ంర థకరత . స్ాహితయ పర్ిశ్రలకుడేక్ాద్ు, చ్కొని
విమరీకుడు. తెలుగు చ్ద్ువే కరువెైన దినాలలో నా స్ో ద్రులకు తెలుగు చ్ద్ువుకునే
హకుొనాద్ని జబ్ాచ్ర్ిచి చెపిున గొపుద్నం. నిజదం నవాబ్ు ఫర్ామనాలకు నిలబ్డ యిదేమిటని
తొలిస్ార్ి అడుగగలిగిన గుండె దిటవు ఆయనక్ల చెలిాంది. నిరంకుశ పరభుతాానిా నిశ్చతంగా
విమర్ిీసూ
త ‘గోలక్ ండ పతిరక’ను నిరాహించిన స్ాహసి ఆయన.’’ – సురవరం పరతాపర్తడా గుర్ించి
నారా వెంకటేశారర్ావు

సురవరం పరతాపర్తడా అపుటి గదాాల సంస్ాానానిక్ి ర్ాజధానిగా ఉనా బ్ో రవెలిా గాీమంలో 1896వ
సంవతసరం మే 28 తేదీన తమ మలతామహుల యింటలా జనిమంచారు. క్ాని ఆయన సాగాీమం
అలంపురం తాలూక్ాలోని ఇటిక్ాయలపాడు. ‘మలవూరు న్సరులేని ఇటిక్ాలపాడు’ అని చ్మతాొరంగా
తమ వూర్ి గుర్ించి ఆయన చెపుుకునేవారు.

57 | P a g e
పతిరక పారరంభోతసవం జరపడానిక్ి ఫలలన శభసమయమని పరతాపర్తడా నిరియించ్లేద్ు. ర్ాజ
బ్హద్ూర్కు ఏ ర్ోజు విర్ామం దొ ర్ిక్ితే అదే శభ సమయమనుకునాారు. 1926 మే 5వ తేదీన
10 గంటలకు పతిరకను పారరంభదాదమని ర్ాజద బ్హద్ూర్ హుకుం అయింది. అదే ర్ోజు అదే
సమయంలో పతిరక పారరంభోతసవం జర్ిగింది. ఈ విధంగా పంచాంగంతో సంబ్ంధంలేని శభ
ముహరరత ంలో గోలక్ ండ దెైావార పతిరక పారరంభమంై ది.

69) 1952 ఎనిాకల అనంతరం ర్ాష్ర ంర లో మొద్టి పరజద పరభుతాం ఏరుడరది. దానిక్ి బ్ూరుగల
ముఖయమంతిర అయలయరు. అంద్ుకనే బ్ూరుగలను తొలి పరజద ముఖయమంతిర అనాాము. డా॥
బ్ూరుగల ర్ామకృష్ాిర్ావు 1899 సంవతసరం మలర్ిచ 13వ తేదన
ీ మహబ్ూబనగర్ జిలలా కలాకుర్ిత
తాలూక్ా పడకల్ గాీమంలో తమ మలతామహుల యింటలా జనిమంచారు. ఆయన సాగాీమం
బ్ూరుగల. ఇంటిపేరు పులా మర్ాజువారు. పూణేలో చ్ద్ువుకునే ర్ోజులోా మహార్ాష్ర ర సంపరదాయం
పరక్ారం వూర్ిపేర్ల యింటిపేర్తైంది. అదే సిారపడపో యింది

70)

మోటలపలిా , బ్యలయరం శాసనాలనను సర్ించి మొద్టి పో ర లర్ాజు అర్ిగజక్లసర్ి అనా తడ పరఖలయత


బిరుద్ుమీద్ుగా ఒక తటాక్ానిా తరవిాంచి దానిక్ి క్లసర్ితటాకమని పేరు పటిరనాడు. వరంగలుా జిలలా
మహబ్ూబ్ాద్ తాలూక్ాలోనిక్ల సముద్రం (క్లసర్ి సముద్రం) గాీమ సమీపంలో దీనిని గుర్ితంచ్వచ్ుచ.
మొద్టి పో లర్ాజు కుమలరుడు ర్తండవ బ్ేతర్ాజు సటిరక్తర్ియ, క్లసర్ి సముద్రం అనే ర్తండు చెరువులు
వేయించినటల
ా హనుమక్ ండ శాసనం తెలుపుతరనాది. ర్తండవ పో ర లర్ాజు కూడా క్ నిా స్ాగున్సటి
చెరువులు తరవిాంచి వాటిక్ిీంద్ భూములను దానం చేసినటల
ా ఇదే శాసనంవలా తెలుసుతంది.
రుద్రదేవుడు ఉద్యబ్ో డుని పటర ణానిా జయించి అకొడ ఒక పద్ద చెరువును నిర్ిమంచినటల

హనుమక్ ండ శాసనం తెలుపుతరనాది. ఇపుడు హనుమక్ ండ బ్స్ారండు వద్ద కనిపించే
చెరువును రుద్రదేవుని మంతిర గంగాధరుడు నిర్ిమంచినటల
ా హనుమక్ ండ శాసనం తెలియజలసత ుంది.
తెలుగుచోడుల ర్ాజధానిల ైన నెలా ూరు, కృష్ాి జిలలాలోని గణపురంవంటి పారంతాలలో గణపతిదేవుడు

58 | P a g e
అనేక తటాక్ాలు నిర్ిమంచినటల
ా పరతాపచ్ర్ితర తెలుపుతరనాది. ఈ క్ాలపు శాసనాలలో గణపతి
సముద్రమనే పేరుతో గణపతిదేవుడు సాయంగా నిర్ిమంచినవి క్ాని, అతని స్ామంత, మలండలికులు
నిర్ిమంచినవి క్ాని అనేక తటాక్ాలు తెలుగు దేశమంతా కనిపిసతవి.

పాలమూరు జిలలాలోని బ్ూద్పురంలో మలలయల గుండద్ండాధీశడు తలిా పేర బ్ాచ్సముదారనిా,


భారయ కుపాుంబ్పేర కుపుసముదారనిా, గణపతి దేవుని పేర గణప సముదారనిా నిర్ిమంచినటల
ా ,
బ్ూద్పుర శాసనం తెలుపుతరనాది. నాగరకరదాలులో కూడా క్లసర్ి సముద్రంపేర
క్ాకతీయులనాటి పద్ద చెరువు పంటలు పండసుతనాది. ఆ క్ాలపు ఈ చెరువులన్సా తెలంగాణలో
ఇపుటిక్ి స్ాగున్సటి వనరులుగా విశేష్మైన పాతరను నిరాహిసత ూ భూమిని ససయశాయమలం
చేసత ునావి.

71) పాక్ాల చరువు:


ఈ చెరువు వరంగలుా తూరుున 50 క్ి.మీ. ద్ూరంలో నరసంపేట తాలూక్ాలో మలనేరు పర్వాహక
పారంతంలో ఉనాది. చెరువు నలువెైపుల అడవి వాయపించి ఉనాది. మొతత ం చెరువు క్ాలువలు 80
చ్ద్పు మైళ్ళు పరుచ్ుక్ ని ఉనావి. చెరువు ఎండపో యిన సంద్ర్ాభలు లేవు. ఇంద్ులో
మొసళ్ళు కూడా ఉనావట. ఈ చెరువు కటర మీద్ శాసనం గణపతిదేవ మహార్ాజు క్ాలంలో
ఆయన మంతిర బ్యయన నాయకుడు, బ్ాచ్మలంబ్ల కుమలరుడు అయిన జగదాలు ముమమడ
నిర్ిమంచినటల
ా తెలుపుతరనాది.
72) ర్ామపప చరువు:

వరంగలుాకు 65 క్ి.మీ. ద్ూరంలో, ములుగు తాలూక్ా పాలంపేట సమీపంలో ఈ చెరువునాది.


శా.శ. 1135లో (క్రీ.శ. 1213లో) దీనిని గణపతిదేవుని సేనాని ర్లచెరా రుద్ురడు నిర్ిమంచినటల

సమీపంలోని శ్చవాలయంలోగల శాసనం తెలుపుతరనాది. ఈ చెరువు పరకొనే ఉనా సుపరసిద్ధమన

ర్ామపు దేవాలయలనిా కూడా ఈ చెరువుతోపాటే నిర్ిమంచారు.

73)

ఘనపురం చరువు :

59 | P a g e
ర్ామపు చెరువు నిర్ిమంచిన క్ాలంలోనే దీని నిర్ామణం జర్ిగింది. దీని క్ిీంద్ స్ాగయిేయ భూమి 350
ఎకర్ాలు.

74) లకణవరం చరువు :

క్ాకతీయుల క్ాలపు పద్ద చెరువులలో ఇది ఒకటి. లకివరం చెరువు, పాక్ాల చెరువు, ఖమమం
జిలలాలోని బ్యలయరం చెరువులకు మూడు పద్ద వాగులనుండ న్సరు చేరుతరంది. ఒక పద్ద పీఠభూమి
ఆయకటలరగా ఈ వాగులు మూడు దికుొలకు పరవహిసత ునావి. గణపతిదేవుని స్ో ద్ర్ి, నతవాడ
రుద్ురని భారయ మల
ై లంబ్ బ్యలయరం చెరువును వేయించింది. ఈ సంద్రభంగా ఈమ వేయించిన
శాసనం క్ాకతీయ వంశజుల తొలి చ్ర్ితన
ర ు తెలుసుక్ నే క్ రకు ఎంతో పారమలణికమైంది.

75) కుంద్వరం గాీమ సమీపంలో తన పేర గణపతి దేవుని మర్ొక స్ో ద్ర్ి కుంద్మలంబ్కుంద్
సముద్రమనే చెరువును వేయించింది. గణపతిదేవుని సేనాని చౌండసేనాని వరంగలుాకు 12 క్ి.మీ.
ద్ూరంలో క్ ండపర్ిత గాీమంలో చౌండ సముద్రమనే చెరువును నిర్ిమంచినాడు. ఇతని భారయ
మైలమ కర్ంనగర్ జిలలా కటలకూరులో ఒక చెరువును వేయించింది. ర్లచెరా వంశానిక్ి చెందిన
పిలాలమర్ిీ స్ా మంతరలు తమ మలనయమైన నేటి నలా గొండ జిలలాలో ఎననా చెరువులను
నిర్ిమంచినారు. మలడపలిా క్ి చెందిన బ్ లా యనాయకుడు వివిధ పారంతాలలో ఏడు చెరువులను
తరవిాంచినటల
ా తెలుసుతనాది. వాసత వంగా వరంగలుా, ఖమమం, కర్ంనగర్, నిజదమలబ్ాద్ు, నలా గొండ,
మహబ్ూబనగర్ జిలలాలలో చెరువులేని గాీమం లేద్ంటే అతిశయోక్ితక్ాద్ు

76) పాలమూరుజిలలా ద్ుంద్ుభీ నదీ తీర్ానగల సురభలోని గండక్ాలువ క్ిీంది ప లలనిా


రుద్రమదేవి వద్ద భాంఢాగార్ికుడెైన కరణం ర్ామయయ ఉమలమహేశారంలో కటిరంచిన
పంచ్మహాస్ాానాలగుళ్ుకు అతని కుమలరుడు దానం చేసినటల
ా ఉమలమహేశార శాసనం
తెలుపుతరనాది. మూసీనుండ మూసేటి క్ాలువ, ర్ావిపాటి క్ాలువ, బ్ మమకంటి క్ాలువ, ఉతత మ
గండక్ాలువ, ఉటలం క్ాలువ, చింతలక్ాలువ మొద్ల ైనవి శాసనాలోా పేర్ొొనబ్డనవి.

77)

60 | P a g e
మోట, ర్ాటాాలు, ఏతాములతో న్సరు తోడ పంటలు పండరచే పద్ధ తి క్ాకతీయులక్ాలంలో
పరచ్లితమై ఉండేది. లోతెన
ై బ్ావులనుండ న్సరు చేదే క్ రకు మోటకు, ర్ాటాాలకు ఎద్ుదలను
వాడేవారు. దో సపాడు శాసనం ఒక ర్ాటాానిా అవసరమైన కలపతో, ఎద్ుదలతో దానం చేసన
ి
విష్యం పరస్త ావించింది

78) యుద్ధ మలా జినాలయలనిక్ి, మధుపేశార్ాల యలనిక్ి క్ాకతీయ పరథమ బ్ేతర్ాజు, మొద్టి
పో ర లర్ాజు ర్ాటాాలను దానం చేసిన సనిావేశానిా శనిగరం శాసనాలు తెలుపుతరనావి. అకొడనే
భీమేశారునిక్ి ద్ండనాయకుడెైన క్ ండమయయ ర్ాటాాలను దానం చేసినటల
ా మర్ొక శాసనంలో
ఉనాది.

79) క్రీ.శ. 1108 నాటి వేములవాడ శాసనంలో మహామండలేశార జగదేదవరసు ఇలా ంద్ుకుంటను
దానం చేసినటలరనాది. ఒదిదర్ాజు చెరువును సాయంభూమలిా నాథ దేవునిక్ి దానం చేసిన విష్యం
మగతల శాసనం తెలుపుతరనాది

80) చెరువులు, క్ాలువలు నిరాహించేక్ రకు పరభుతాం శీద్ధ చ్ూపేది చెరువుకటర లు, తూములు,
క్ాలువలకు మరమమతరల నిమితత మై వయకుతలను నియమించి, పుటిరక్ి కుంచ్ం చొపుున వార్ిక్ి
చెలిాంచే విష్యం శాసనాలోా పరస్త ావితమైంది.

81) బ్ో డ వంశపుర్ాజతైన ననెాచోడుడు ‘‘కుమలర సంభవము’’ అనే గీంథానిా రచించాడని

82)
ఆబ్ుల్ హసన్ తాన్సష్ా… వాళ్ు నృతాయనిా చ్ూసి ఇంక్ా అభవృదిధ పరచ్ండ అంటూ ఆ నృతాయనిా
పరద్ర్ిీసుతనా కుటలంబ్ాల వార్ిక్ి కూచిపూడ అగీహార్ానిా దానమిచాచడు. తాన్సష్ా ఇనాముగా
పరకటిసత ూ ఫర్ామనా జదర్చేసిన కూచిపూడ అగీహారం భూములు క్లవలం ఆరు కుటలంబ్ాలకు

61 | P a g e
మలతరమే క్ాద్ు. అకొడ వర్ిాలిాన వేదాంతం, వెంపటి, హర్ి, భాగవతరల, పసుమర్ిత, జోశయల,
మహంక్ాళ, ఏలేశారపు, చింతా, తాడేపలిా , బ్ క్ాొ వార్ిక్ి చెందిన పద్క్ ండు వంశాలవార్ిక్ి ఆ
భూపంపిణీ జర్ిగింది.

83) మొద్టి నిజదం ఢలీా ంినుంచి ద్కొను వసుతనాపుుడు ఆకలి ద్పుులతో ఖులలదబ్ాద్
సమీపంలో ఒక ఫక్రరు కుటీరంలోక్ి వెళాుడట. అపుుడు ఆ ఫక్రరు క్ నిా ర్ొటర లు తెచిచ నిజదం
ముంద్ు పటారడట. ఏడు ర్ొటర లు తినగానే నిజదం కడుపు నిండపో యింద్ట. మర్ొకటి తినమని
ఫక్రరు ఎంతచెపిునా నిజదం ఒకొ ముకొయినా తినలేకపో యలడట. అపుుడు ఆ ఫక్రరు`న్స వంశం
ఏడో తరంతో అంతర్ించి పో తరంద్ని జోసయం చెపిు, తన భుజంమీద్ ఉనా పసుపుపచ్చబ్టర నిజదం
తలకు చ్ుటిర ఆశ్రరాదించి పంపాడట. ఆనాటి పసుపు పచ్చబ్టర , దాని మధయ గుండరటి ర్ొటర ముకొ
నిజదం పరభుతా పతాకమంై ది.

84) ఏడవ నిజదం నవాబ్ు ఉస్ామన్ అలీఖలన్ 1911లో ర్ాజదయధిక్ారం చేపటారడు. 1918లో
ర్ాష్ర ంర లో అభవృదిధ శకం పారరంభమైంది. ఆ సంవతసరమే ఉస్ామనియల విశావిదాయలయం
ఏరుడరది. మూసీనది వరద్లను అర్ికటర డానిక్ి ఉస్ామన్స్ాగర్, హిమలయత స్ాగర్లు కటారరు.
నిజదంస్ాగర్ నిర్ామణంతో ఏటా మూడు లక్షల ఎకర్ాలకు న్సటిపారుద్ల వసతి కలిగింది. పాలేరు,
వెైర్ా, తరంగభద్ర, ర్ాజోలిబ్ండ, కడెం, మూసీ, మలనేరు పారజకురలు ఉస్ామన్ అలీఖలన్ నిర్ిమంచినవే.
ఆ పారజతకరులు నిర్ిమంచిన ఇంజిన్సరు అలీ నవాజజంగ్. బ్ో ధన్లో నిర్ిమంచిన నిజదం ష్రగర్ ఫాయకరర్
ఆసియల ఖండంలోనే పద్ద ది. ఉస్ామనియల విశావిదాయలయం, ఉస్ామనియల ఆసుతిర, సేరట్ సంటరల్
ల ైబ్ర్
ర , హైక్ోరుర, అసంబీా భవనాలు నిజదం కటిరంచినవే. ఈ భవనాల నిర్ామణంలో ఏడవ నిజదం,
మొగల్ చ్కీవరుతలకు ధీటల అనిపించాడు. 1944లో నిజదం ఆసుతల విలువ రద.800 క్ోటల

ఉంటలంద్ని ర్డర్స డెైజతస్ర అంచ్నా వేసింది. స్ాలుసర్ి ర్ాబ్డ రద. 360 లక్షలని ఆ పతిరక
తెలిపింది. తాను నెలకు రద. 70లోపునే తన ఖరుచలకు వాడుకుంటానని నిజదం ఆ పతిరక్ా
విలేకర్ితో చెపుుకునాాడు.

62 | P a g e
85)
విజదఞన చ్ందిక్
ర ా గీంథమలల (1906)
నిజదం ర్ాష్ర ంర లో గీంథమలలల స్ాాపనకు మలరగ ద్రీకమైన పారతఃసమరణీయ సంసా , 1906లో ఏరుడన
విజదఞన చ్ందిక్
ర ా గీంథమలల. 1901లో హైద్ర్ాబ్ాద్ులో శ్రీకృష్ి దవ
ే ర్ాయలంధర భాష్ా నిలయ
స్ాాపనకు దో హద్ం చేసిన వార్ల ఈ గీంథమలలను నెలక్ లుటం గమనించ్వలసిన అంశం.
క్ మర్ాీజు లక్షమణర్ావుతో పాటల, మునగాల ర్ాజద నాయని వెంకట రంగార్ావు, ర్ావిచెటర ల
రంగార్ావు, గాడచెరా హర్ి సర్ోాతత మ ర్ావు, అయయదేవర క్ాళళశారర్ావు , ఆదిర్ాజు వీరభద్రర్ావు
ఈ గీంథమలల నిరాహణలో పాలగగనాారు. ఈ సంసా పరచ్ుర్ించిన పరసద్
ి ధ పర్ిశోధకుల న
ై క్ మర్ాీజు
వార్ి, హింద్ూ మహాయుగము, తెలుగులో మొటర మొద్టి పారమలణిక చార్ితక
ర గీంథంగా
పేర్ొొనద్గింది. ర్తండవ భాగమైన ‘మహమదీయ మహాయుగం’లో గోలక్ ండ మంతరరల ైన అకొనా,
మలద్నాల చ్ర్ితర సవిసత రంగా ఉంది.
అయితే 1908 లో ఈ గీంథమలల క్ారయక్షలతంర మదారసుకు మలరటంతో దీనిక్ి హైద్ర్ాబ్ాద్ుతో
సంబ్ంధం తెగిపో యింది. క్ాని తెలంగాణ పర్ిశోధకులకు ఆద్ుయడెైన ఆదిర్ాజు వీరభద్రర్ావు,
లక్షమణర్ావు వెంట మదారసు వెళా 1908 నుంచి 1914 వరకూ ఆయనకు సహాయకుడుగా
ఉనాాడు

86)
విజదఞన పరచారణీ గీంథమలల (1918)
వరంగల్ జిలలా ఇనుగుర్ిత గాీమం నుండ తొలి తరం వారపతిరక ‘తెనుగు’ (1922) ను నడపిన
ఒదిదర్ాజు స్ో ద్ర కవులు (సీతార్ామచ్ంద్రర్ావు, ర్ాఘవరంగార్ావు) అంతకుముందే ‘విజదఞన
పరచారణీ గీంథమలల’ను (బ్హుశా క్ మర్ాీజు లక్షమణర్ావు సూూర్ితతో) నెలక్ లలురు. 1918లో ఆ
గీంథమలల పక్షవన సీతార్ామచ్ంద్రర్ావు నవల ‘రుద్రమదేవి’ బ్జవాడలో అచ్చయిన సంద్రభంలో
ముద్రణకు సంబ్ంధించిన పనులన్సా నేరుచక్ ని మరుసటి సంవతసరమే మదారసు నుండ ముద్రణా

63 | P a g e
యంతారనిా క్ నుగోలు చేసి ‘విజదఞన పరచారణీ ముద్రణాలయం’ (1919) పారరంభంచారు.
వివిధ వృతిత కళ్లోా ఆర్ితర్
ే ిన ఒదిదర్ాజు స్ో ద్రులు తాము ఆర్ిజంచిన విజదఞనానిా అంద్ర్ిక్ర
పంచాలనా తపనయిే ఈ గీంథమలల స్ాాపనకు పేర
ర కమైంది. అక్ిొనేపలిా జదనక్ి ర్ామలర్ావు
గీంథమలల సంపాద్కులుగా వయవహర్ించారు. విజదఞన దాయకమూ, దేశభకత పరబ్ో ధకమూ అయిన
గీంథాలను నెలక్ కటన
ై ా పరచ్ుర్ించాలనా ఆశయంతో నెలక్ నా ఈ సంసా 1932 వరకూ సుమలరు
ఇరవెైక్ిపైగా గీంథాలు పరచ్ుర్ించింది. వీనిలో ఒకటి ర్తండు తపు మిగిలినవన్సా స్ో ద్రకవుల వివిధ
పరక్ిీయల రచ్నలు క్ావటం పరశంస్ారహం. చివర్ిద్శలో ఈ గీంథా లయలలను ర్ాజవెైద్య పింగళ
లింబ్ాదిర్
ర తడా నెమలిక్ ండకు (కర్ంనగర్ జిలలా) తరలిం చినటల
ా తెలుసుతనాది

87) అణా గీంథమలల (1938)


పరజలోా మలతృభాష్ాభమలనం కలిగించి భాష్ా పరచారం క్ావించ్టం, నితయజీవితంలోని వివిధ
సమసయలపై అవగాహన కలిగించ్టం, మహాన్సయుల జీవిత చ్ర్ితల
ర దాార్ా ఉద్యమ సూూర్ితక్ి
దో హద్ం చేయటం మునాగు ఆశయలలతో క్త.సి. గుపత , వెలద ుర్ిత మలణికయర్ావు, గుండవరపు
హనుమంతర్ావుల ఆధారయంలో 1938లో ‘అణా గీంథమలల’ నెలక్ లుబ్డరది.4 సంవతసర్ాలలో
సుమలరు 40 పుటల పర్ిమితిలో 100 గీంథాలను పరచ్ుర్ించాలనా నియమలలు పటలరక్ నాారు.
వాయస రదపంలో ఉనా ఈ చినా గీంథాలను ఒక అణాక్ల అందించ్టం వలా దీనిక్ి ‘అణా
గీంథామలల’ అని పేరు పటారరు. ఈ గీంథమలల పక్షవన 40 గీంథాలు, కథలు, నవలలు,
జీవితచ్ర్ితల
ర ు, పరజదసమసయలు మొద్ల ైనవి వెలువడనాయని తెలుసుతనాది.

88) నిజదం పరభుతాం పరకటించిన ర్ాజదయంగ సంసొరణల పటా పరజలకు అవగాహన కలిగించాలనా
ఉదేదశంతో తొలి పరచ్ురణగా వాటిని తెలుగులోక్ి అనువదించి ‘ర్ాజదయంగ సంసొరణలు’ పేరుతో
పరకటించారు. పనుాల భారంతో రుణగీసత ుల ైన ర్తైతరల దీనసిాతిని చితిరసత ూ, వెలద ుర్ిత మలణికయర్ావు
‘ర్తైతర’ అనా ప తాతనిా వెలువర్ించారు. మలడపాటి హనుమంతర్ావు ‘మలలతీగుచ్ఛము’,
సురవరం పరతాపర్తడా ‘మొఘలలయిా కథలు’ 2 భాగాలు (1940), ‘క్ాళోజీ కథలు’ అణా గీంథమలల
పరచ్ురణలుగా వెలవడనెై ఈ గీంథమలల పరకటించిన మర్ిక్ నిా గీంథాలు`

64 | P a g e
ఆంధరవీరులు, స్ాామి ద్యలనంద్ సరసాతి, స్ావరొర్ జీవితం (క్త. రంగదాసు), సుభాష
చ్ంద్రబ్ో స్, పండత జవహర్లలల్ నెహూ ర, (క్త. రంగాదాసు), యం.యన్.ర్ాయ్ (గుండవరము
హనుమంతర్ావు), బ్మమర పో తన (పంతం ఆంజనేయులు), జదగరుా (ఉమమతత ల క్లశవర్ావు,
సురవరం పరతాపర్తడా ) స్ో ష్లిజం (గొబ్ూార్ి ర్ామచ్ంద్రర్ావు).

89) క్ాంగతీస్ 2 భాగాలు (జదనపాటి సతయనార్ాయణ) అనువంశ్చకము వాహకులు


(బి.వి.రమణార్ావు) ఖలది వాయసములు, ర్ాజక్రయ పర్ిజఞ దనం, అణాకథలు (1940) ఎలోార్ా
అజంతా (అడవిబ్ాపిర్ాజు) నా క్ డుకు (ధనిక్ ండ హనుమంతర్ావు నవల), పరతిఫలం (నంద్గిర్ి
వెంకటర్ావు నవల) మణిర్లఖల (పులపర్ిత కమలలదేవి నవల)
పై గీంథ రచ్యితలోా క్ ంద్రు తెలంగాణేతరులు కూడా ఉనాారు. హైదారబ్ాద్ డఫన్స రదల్స
(33`7) క్ిీంద్ దేశభక్ిత పరబ్ో ధాతమకమైన సుభాష చ్ంద్రబ్ో స్, (అణా గీంథమలల 20వ పరచ్ురణం)
ను నిజదం పరభుతాం నిష్ేధించ్టమే క్ాక, క్త.సి. గుపత గార్ిని అర్తస్ర చేసి జుర్ామనాను వసూలు
చేయడం జర్ిగింద్ంటే అణా గీంథమలల ఉద్యమ చెైతనయం అవగతమవుతరంది.

90)
దేశోదాధరక గీంథమలల (1938)
పరసిద్ధ పతిరక్ా సంపాద్కులు గీంథ పరక్ాశకులు అయిన క్ాశ్రనాథుని నాగలశారర్ావు పేర్ిట 1938 లో
సిక్ిందారబ్ాద్ులో ‘దేశోదాధరక గీంథమలల’ను నెలక్ లిున వటిరక్ోట ఆళాారుస్ాామి (1915`16)
తెలంగాణా రచ్యితల పకుొ అమూలయ గీంథాలను పరకటించి స్ాహితయ చెైతనయ వాయపిత క్ి నిర్ిార్ామ
కృష్ి సలలురు. నిజదం నిరంకుశ పరభుతాంపై వయతిర్లక పో ర్ాటం మూలంగా మధయలో జతైలు జీవితం
గడపటం వలా క్ ంత అవాంతరం ఏరుడనపుటిక్ర 1951 నుంచి 1961లో తరది శాాస వదిలే వరకూ
ఎంద్ర్ో రచ్యితల గీంథాలను వెలుగులోక్ి తెచాచడు. ఏ ఊర్ిక్ి వెళునా అముదిత
ర పరతరలను
సేకర్ించి వెంటనే వాటి పరచ్ురణకు పూనుక్ నేవారు. అలల 1938`61 మధయ విలువెన
ై 33 గీంథాలు
ముదిత
ర మైనాయి. కథలు, కవితలు, నవలలు, వాయస్ాలు మునాగు పరక్య
ిీ లకు చెందిన మర్ో 25

65 | P a g e
గీంథాల ముద్రణ పరణాళక కూడా సిద్ధం చేశారు.
గీంథ పరచ్ురణలో దేశోదాధరక గీంథమలల విశ్చష్ర తను నిరదపించ్టా నిక్ి క్ింద్ పేర్ొొనబ్డన రచ్నలే
స్ాక్షయం.
సురవరం పరతాపర్తడా ‘హంై ద్వవీరులు’ ఈ గీంథమలల తొలి పరచ్ురణ క్ాగా, ఆయన ‘పారథమిక
సాతత వములు’ (1938) గీంథాల యోద్యమము (1940) కూడా తర్ాాత అచ్చయినాయి.

91)
శ్రీ క్ాళోజీ ‘నా గొడవ’ (1953) ` ఆలంపూరులో జర్ిగిన ఆంధరస్ారసాత పర్ిష్తర
త సపత మ
వార్ిషక్ోతసవ సభలలో విడుద్లయింది.
శ్రీ జతైలులో సహవాసిగా ఉండ మైతీర బ్ంధంపనవేసుకు పో యిన దాశరథి గలయసంపుటి
‘పునరావం’ (1956).
శ్రీ వటిరక్ోట సీాయరచ్నల న
ై ‘పరజల మనిష్ి’ నవల, ‘జతైలులోపల’ కథల సంపుటి.
శ్రీ 34 మంది రచ్యితల కథల సంపుటి ‘పర్ిసర్ాలు’ ర్తండు భాగాలు (1956)
శ్రీ ‘తెలంగాణ’ వాయససంపుటి మొద్టిభాగం (1956) ` ఇంద్ులో ఆదిర్ాజు వీరభద్రర్ావు,
వానమలమల ై వరదాచారుయలు, క్ ండపలిా శేష్గిర్ి ర్ావు మొద్ల ైన వార్ి 19 వాయస్ాలు
చోటలచేసుకునాాయి.
శ్రీ ‘తెలంగాణ’ ర్తండో భాగం (ర్ావినార్ాయణర్తడా , పలా రా హనుమంతర్ావు, దేవులపలిా
వెంకటేశారర్ావు మునాగు వార్ి 13 వాయస్ాల సంపుటి).
శ్రీ ‘జీవన రంగం’ ర్తండుభాగాలు (15 గురు రచ్యితల 15 ఏక్ాంక నాటికల సంకలనాలు).
శ్రీ నేద్ునూరు గంగాధరం సంకలనం చేసిన జదనపద్ గలయలల సంపుటి ‘సలయిేరు’
శ్రీ ఆదిర్ాజు వీరభద్రర్ావు ‘తెలంగాణం’ (3వ భాగం) వాయస సంపుటి
శ్రీ క్త.ఎల్. నరసింహార్ావు నాటికలు ( కళా స్ౌధము)
శ్రీ వానమలమల ై వరదాచారుయల ‘ఆహాానము’ (గలయలలు)
శ్రీ హీర్ాలలల్ మోర్ియల కథా సంపుటి ‘బ్రతరకుబ్ాటలు’

66 | P a g e
శ్రీ ప టా పలిా ర్ామలర్ావు గలయలలు (ఆతమవేద్న)
శ్రీ ఖండవలిా బ్ాలేంద్ు శేఖరం `
కమలల్ పాష్ా జీవితం (2 భాగాలు)
శ్రీ విష్ర
ి చ్కీం గార్ి ‘గాంధీ మహాతరమడు (2 భాగాలు)
శ్రీ సంస్ాాన పరజల సమసయలు (డా. భోగర్ాజు పటారభ సీతార్ామయయ)
శ్రీ క్ాంగతీసు `సంస్ాానాలు
శ్రీ ఔంధు సంస్ాానము (పులిగడా వెంకట సుబ్ాార్ావు)
శ్రీ పరజలు ` పరభుతాం (లియోటాల్స్ారయ్ రచ్నకు అనువాద్ం)
శ్రీ నా భారతదేశమలత (హచ్.ఎన్. బ్యి
ర ల్స ఫర్ా గీంథానిక్ి క్ాళోజీ అనువాద్ం)
శ్రీ పరభాస ( 3 ఉపనాయస్ాల సంపుటి) ` 1958

92)

ఆంధర చ్ందిక్
ర ా గీంథమలల (1945)
1945లో ఆంధరపితామహ మలడపాటి హనుమంతర్ావు పష్ిరపూర్ిత ఉతసవ సంద్రభంలో పరజలు
బ్హరకర్ించిన 6400 రదపాయలతో ఆయన ఈ గీంథమలలను నెలక్ లుడం జర్ిగింది. గీంథాల
అమమకంపై వచిచన ధనానిా బ్ాయంకులో జమచేయగా అది రద. 20,000లకు పర్ిగినపుడు
మలడపాటివారు ఆ మొతాతనిా ర్ాజద బ్హద్ూర్ వెంకటర్ామలర్తడా మహిళా కళాశాల స్ాాపనక్ోసం
విర్ాళ్ంగా ఇచిచ గీంథమలలను ఆపివేశారు. ఈ గీంథమలల పక్షవన పరకటితమైన క్ నిా గీంథాల
వివర్ాలు క్ింది విధంగా ఉనాాయి.
1. మలడపాటి వార్ి సీాయ రచ్న ‘ఆంధోర ద్యమము’ ర్తండు భాగాలు.
2. ఖండవలిా లక్షీమరంజనం ‘ఆంధరస్ాహితయచ్ర్ితర సంగీహము’
3. ఖండవలిా బ్ాలేంద్ుశేఖరం ‘విసమృత స్ామలాజయములు’
4. ఆదిర్ాజు వీరభద్రర్ావు ‘పారచీనాంధర నగరములు’
5. బి.వి. రమణార్ావు ‘వెజ
ై ఞ దనికుల జీవితములు’
6. ర్ాంపలిా విశేాశారర్ావు ‘పౌర ధరమములు’

67 | P a g e
93) క్ాకతీయ గీంథమలల
ఓరుగలుాలో తూము వరద్ర్ాజులు గారు దీనిని స్ాాపించి పరసిద్ధ చ్ర్ితర పర్ిశోధకులు శేష్ాదిర రమణ
కవుల సంపాద్కతాంలో క్ింది గీంథాలను ముదింర పజలశారు.
` ఆంధరమంతరరల చ్ర్ిత,ర ఆంధర పద్ నిద్నము, దాసభోద్, వికీమోరాశ్రయము, వసుంధర
మొద్లగునవి.

94)
విశేాశార గీంథమలల
వరంగల్లో విశేాశార్ాలయలనిా నిర్ిమంచిన సంపనుాలు ఆక్ారపు నరసింగం గుపత విశేాశార
గీంథమలలను స్ాాపించి సుమలరు 20 శైవ మత సంబ్ంధ గీంథాలను పరకటించారు

95) సపత సముదారలు దాటి… గోలగొండ ఓడలో వచిచ


విఖలయత మద్క్ క్తథడరల్ చ్ర్ిచ నిర్ామత చార్తాస్ వాకర్ ఫాసాట్. 1870లో ఇంగాాండ్ దేశంలోని ష్ఫిల్ా
అనే నగరంలో జనిమంచిన ఆయన అకొ ఎమీా ఫాసాట్ పో ర తాసహంతో మథడస్ర సంఘంలో
పాసర ర్గా అభష్ేకం ప ందారు. ఏసుపరభువు అపర భకుతడుగా మలర్ిన ఫాసాట్ సువారత
సేవలందించేంద్ుకు సపత సముదారలు దాటి 1895లో ఇండయలకు వచాచరు. అపుటలా
లండన్`మదారసు మధయ ర్ాకపో కలు స్ాగించే ‘గోలగొండ’ ఓడలో ఆరు నెలలు పరయలణించి
మదారసు చేరుకునాారు. అకొడ క్ ంత క్ాలం ఉనాాక క్తైసతవ మత పరచారం ఎకుొవగా ఉనా
సిక్ిందారబ్ాద్కు వచాచరు. క్ నాాళ్ా తర్ాాత గాీమీణ పారంతంలో సువారత సేవలందించాలనా తన
అక్ాంక్ష మేరకు 1897లో ఫాసాట్ను హైదారబ్ాద్ నగర్ానిక్ి 100 క్ిలోమీటరా ద్ూరంలో ఉనా
మద్క్ పటర ణంలోని చినాదెైన చాపల్ చ్ర్ిచక్ి బ్దిలీ చేశారు.

68 | P a g e
పనిక్ి ఆహారం పారతిపదికన
అది 1908 సంవతసరం. అపుటలా మద్క్ పారంతంలో తీవర కరువు వచిచంది. వర్ాషలు లేవు…
పంటలు స్ాగుచేసే పర్ిసా తి
ి లేద్ు… పనులు లేక ఉపాధి కరువెైంది. చేసేంద్ుకు పనులు లేక,
తినేంద్ుకు తిండ కరువెై వేలలది మంది పరజలు ఆకలి ద్పుులతో అలమటించారు. ఈ పర్ిసా తి
ి
చ్ూసి ఫాసాట్ చ్లిం చారు. అనాారుతలను ఆద్ుక్ోవాలని తలంచారు. ఏసుపరభువుకు పద్ద
పారరానా మందిరం నిర్ిమంచాలనా ఆలోచ్నలో ఉనా ఫాసాట్ ఇటల కరుణామయుడక్ి ఆలయం
నిర్ిమంచ్డం… అటల కరువు పీడతరల ఆకలి తీరచడం లక్షయంగా చ్ర్ిచ నిర్ామణానిక్ి
పూనుకునాాడు. బ్ర్ామ నుంచి బియయం, ఆహార పదార్ాాలు తెపిుంచి పనిక్ి ఆహారం పారతిపదికన
చ్ర్ిచ నిర్ామణ పనులు జర్ిపించారు. 1910లో మొద్ల ైన చ్ర్ిచ నిర్ామణం 1924 వరకు క్ నస్ాగగా
అంతక్ాలం ఎంతో మందిక్ి చేతినిండా పని దొ ర్ిక్ింది.

96) 173 అడుగుల ఎతర



చ్ర్ిచని 180 అడుగుల ఎతర
త తో నిర్ిమంచాలని ఫాసాట్ తలంచారు. ఈ మేరకు చ్ర్ిచ నిర్ామణ
అనుమతి క్ రకు నిజదంకు ద్రఖలసుత సమర్ిుంచారు. క్ాగా నిజదం ర్ాజ చిహాంగా ఉనా
హైదారబ్ాద్లోని చార్ిమనార్ ఎతర
త 175 అడుగులు క్ాగా అంతకంటే ఎకుొవ ఎతర
త లో చ్ర్ిచ నిర్ిమంచేం
ద్ుకు అనుమతించ్లేద్ు. దీంతో 173 అడుగుల ఎతర
త తో చ్ర్ిచ నిర్ిమంచేంద్ుకు ఫాసాట్
నిరియించారు. చ్ర్ిచ పరధాన గోపురం ఎతర
త 173 అడుగులు క్ాగా వెడలుు 100 అడుగులు,
ప డవు 200 అడుగులు ఉంది. చ్ర్ిచ పూర్ితగా ర్ాతితో డంగుసునాం వినియోగించి ఎంతో
పటిష్రంగా నిర్ిమతమైంది.
గోతిక్ శైలి: చ్ర్ిచ అంతర్ాభగం పారచీన ర్ోమ్ నిర్ామణ శైలి అయిన గోతిక్ శైలిని పో లి ఉంటలంది.
విశాలమైన పరధాన పారరానా మందిరం పైకపుు, పారక్ార్ాలు, పరధాన వేదిక, ఎతెత న
త సత ంభాలు, పరవేశ
దాార్ాలు వాసుత శ్చలిు థామస్ ఎడార్ా , దేశ, విదేశ్ర నిర్ామణ రంగ నిపుణుల పరయవేక్షణలో
కళాతమకంగా నిర్ిమతమయలయయి. చ్ర్ిచలోపల నేలపై ఆకరషణయ
ీ మైన ఫ్ా ర్ింగ్ క్ోసం ఇంగాాండ్
నుంచి తెపిుంచిన ఎరుపు, గోధుమ, నలుపు రంగు ర్ాళ్ా ను వేశారు. ఏ క్ాలంలో అయినా చ్లా గా

69 | P a g e
ఉండటం, అడుగుల శబ్ద ం కూడా ర్ాకపో వడం ఈ బ్ండర్ాళ్ా పరతేయకత. మహాదేవాలయంలో పరధాన
వేదికపై పర్ిశద్ధ బ్లా వెనుక గోడకు అమర్ిచన పాలీష స్ోర న్ను ఇటలీ నుంచి తెపిుంచారు.
చ్ర్ిచలో పారరానల సంద్రభంగా ఎలలంటి అటంకం కలుగకుండా ఉండేంద్ుకుగాను ర్స్ౌండ్ ర్ాకుండా
రబ్ారు, పతిత , పలు రక్ాల రస్ాయనాలు వినియోగించి చ్ర్ిచ కపుును ఎక్ో పూ
ై ఫ్ చేయించ్డం
విశేష్ం.
అదాదల క్ిటిక్రలా ో క్రీసత ు జనమవృతాతంతం చ్ర్ిచ నిర్ామణంలో నేటి ఇంజన్సరా ఊహకంద్ని నిర్ామణ
నెైపుణాయలు ఒక పరతేయకత అయితే, అదాదల క్ిటిక్రలు మర్ో పరతేయకత. క్రీసత ు జీవితంలోని పరధాన
ఘటారలను ఎంతో కళాతమకంగా కళ్ా కు కటేరలల అదాదల క్ిటిక్రలా ో ప ంద్ుపరచ్డం విశేష్ం.
ఇంగాాండుకు చెందిన పరముఖ చితరక్ారుడు ఓ. స్ాలిస్ బ్ర్ి సేరయిన్ గాాస్ ముకొలతో ఈ క్ిటిక్రలకు
రదపకలున చేశారు. మూడు ద్శలోా వీటిని ఏర్ాుటల చేశారు. ముంద్ుగా 1927లో చ్ర్ిచలో
ఎద్ురుగా ఉనా వేదికపై ఉనా క్ిటిక్ర అదాదలోా క్రీసత ు ఆర్ోహణకు సంబ్ంధించిన ద్ృశాయలు
ప ంద్ుపర్ాచరు. ఆ తరువాత 1947లో చ్ర్ిచలో కుడవెైపున ఉనా క్ిటిక్ర అదాదలోా ఏసుపరభువు
జననానిక్ి సంబ్ందించిన ద్ృశాయలు, 1958లో క్రీసత ు శ్చలువపై వేలలడుతరనా ద్ృశాయలు
ప ంద్ుపర్ిచారు.బ్యటి నుంచి సూరయక్ాంతి పరసర్ించినపుడు మలతరమే చ్ర్ిచలోపల నుంచి చ్ూసేత
క్ిటిక్ర అదాదలోా నిక్షపత మన
ై ద్ృశాయలు అగుపించ్డం పరతేయకత.

కలప పనితనం… కళాతమకం


కరుణామయుడ మందిరంలో ఆర్చలు, పైకపుు, ఫ్ోా ర్ింగ్ మలతరమే క్ాద్ు… వేదికపై బ్లా లు,
కుర్చలు సైతం ఎంతో కళాతమకంగా ఉంటాయి. పరధాన వేదికపై ఉండే పరభు భోజనపు బ్లా రంగూన్
టేకుతో కళాతమకంగా తయలరుచేయబ్డరది. పర్ిశద్ధ గీంథమైన బ్ైబిల్ పఠన వేదిక దేవదారు
కరీతో పక్షర్ాజు రదపంలో ఎంతో అద్ుాతంగా మలచారు. జతక్ స్ా వేక్య
ి ల దేశానిక్ి చెందిన కలప
పనివారు చాలల ర్ోజుల పాటల శీమించి దీనిని అసల ైన పక్షని తలపించేలల రదప ందించ్డం వార్ి
పనితనానిక్ి నిద్రీనం. గురువులు ఆసీనులయిేయ బ్లా లు, కుర్చలు గులలబీ కరీతో తయలరు
చేశారు.

1924 సంవతసరం డసంబ్రు 25వ తేదీన క్ిీసమస్ పరాదినం ర్ోజున మద్క్ చ్ర్ిచ పారరంభమైంది.

70 | P a g e
97) పద్హారవ శతాబిద నుంచి పదిహేడవ శతాబిద చివర్ి వరకు గోలక్ ండ ర్ాజధానిగా ద్కొనును
పాలించిన వారు కుతరబష్ాహీ నవాబ్ులు. సులలతన్ కులీ ఈ వంశ స్ాాపకుడు. బ్హమన్సల
క్ాలంలో వరంగల్ వరక్ల పర్ిమితమైన ర్ాజదయనిా ఇతడు ర్ాజమహేంద్రవరం వరకు విసత ర్ించాడు.
గోలక్ ండ నవాబ్ులంద్ర్ిలో ఇబ్రహీం కులీ కుతరబష్ా పరసిద్ధ ుడు. హైద్ర్ాబ్ాద్ నగరంలో హుసేసన్
స్ాగర్ చెరువు ఇతడే నిర్ిమంచాడు. ఇతడు తెలుగు కవులను ఆద్ర్ించాడు. అద్ద ంక్ి గంగాధర కవి
తన తపతీ సంవరణలపాఖలయనానిా ఇబ్రహీంకు అంక్ితం చేశాడు. 1556లో విజయనగర స్ామలాజయం
పతనమన
ై ది. దీనిక్ి ఇబ్రహీం కుతరబష్ాయిే పరధాన క్ారకుడు.

98) గోలక్ ండ నవాబ్ులంద్ర్ిలో పరజదభమలనం ప ందినవాడు అబ్ుల్ హసన్ తాన్సష్ా. అతని


క్ాలంలోనే గోలక్ ండ ర్ాజయం పతనం క్ావడం విధి వెైపర్తయం. అబ్ుల్ హసన్ మలద్నాను
పరధానమంతిరగా నియమించాడు. అలలా ఉదీదన్ ఖిలీజ ద్ండ యలతరల అనంతరం 300 సంవతసర్ాల
క్ాలంలో ఒక ముసిా ం ర్ాజయంలో హింద్ువును పరధానమంతిరగా నియమించ్డం ఇదే మొద్టిస్ార్ి.
1686 మలర్ిచ 21వ తేదన
ీ అకొనా, మలద్నాల హతయ జర్ిగింది. మొగలుల ముటర డ 1687
ఫిబ్వ
ర ర్ి 7న పారరంభమై ఏడు నెలల పదిహేను ర్ోజులు స్ాగింది. తాన్సష్ా పటలరబ్డాాడు. 1696లో
దౌలతాబ్ాద్ క్ోటలో బ్ందీగా అతడు చ్నిపో యలడు.

99) ప నాగంటి తెలగనారుయడు ‘యయలతి చ్ర్ిత’ర అనే అచ్చ తెనుగు క్ావయం రచించి ఇబ్రహీం
సేనాని అవిూన్ఖలన్క్ి అంక్ితమిచాచడు. కవితలకు పుటిరలా ు మర్ింగంటి వార్ి యిలుా, మర్ింగంటి
స్ో ద్రులలో అగలీసరుడు సింగర్ాచారుయడు.

100) కవితలకు పుటిరలా ు మర్ింగంటి వార్ి యిలుా, మర్ింగంటి స్ో ద్రులలో అగలీసరుడు
సింగర్ాచారుయడు. ఇతడు ర్ామకృష్ి విజయమనే ద్ాార్ిాక్ావాయన్సా, నలయలద్వ ర్ాఘవ
పాండవీయం అనే నాలుగర్ాధల క్ావాయనిా, పకుొ శతక్ాలను రచించి ఇబ్రహీం పాద్ుష్ా
సతాొర్ాలను ప ందాడు. సుపరసద్
ి ధ వాగలగయక్ారుడెన
ై క్షలతయ
ర య అబ్ుదలలా కుతరబష్ా ఆస్ాానంలో
గౌరవాద్ర్ాలు ప ందాడు.ద్కొను సులలతనులు సాతంతర శ్చలుశలి
ై ని సృష్ిరంచారు. వీర్ి సమలధులు

71 | P a g e
వీర్ి శైలి చిహాాలు. చార్ిమనార్, మక్ాొమసీద్ు ` ఈ ర్తండు కటర డాలు వీర్ి క్ాలం నాటి శ్చలుకళా
వెైభవానిా వేననళ్ు చాటలతరనాాయి.

101)
అసఫ్ జదహీ (నిజదం)ల పాలన
అఖిలలంధరదేశానిా పాలించిన చివర్ి ర్ాజ వంశం ఆసఫ్జదహీ నిజదం నవాబ్ులది. ద్కుొనుకు
సుబ్ేదారుగా ఉనా నిజదం ఉల్ముల్ొ 1724 అక్ోరబ్ర్ 11న సాతంతిరంచి ఆసఫ్జదహీర్ాజదయనిా
స్ాాపించాడు. ఔరంగాబ్ాద్ ద్కొను ర్ాజధాని. ఆ నాటిక్ి నిజదం ర్ాజయం ఉతత ర్ాన నరమదానది
వరకు, ద్క్షణాన కర్ాాటక వరకు తూరుు ` పడమర సముదారల వరకు వాయపించి ఉంది. మొద్టి
నిజదం తరువాత ర్ాష్ర ంర లో 14 సంవతసర్ాలు అర్ాచ్కమే ర్ాజయమేలింది. నాసిర్జంగ్,
ముజఫర్జంగ్, సలలబ్త జంగ్ల పర్ిపాలన అంటే బిరటిష, ఫరంచ్ వార్ి పో ర్ాటాలే అనామలట.
నిజదం నాలగ వ కుమలరుడు నిజదం అలీఖలన్ 1761లో ర్ాజదయనిక్ చిచ సుసిారపాలనకు దార్ి వేశాడు.
ఇతని క్ాలంలో సర్ాొరుా, సీడెడ్ జిలలాలు చేజదర్ి పో యలయి.

102) పో లీసు చ్రయ తర్ాాత 1951`52లో హైద్ర్ాబ్ాద్ ర్ాష్ర ంర లో మొద్టి స్ారాతిరక ఎనిాకలు
జర్ిగాయి. బ్ూరుగల ర్ామ కృష్ాిర్ావు ముఖయమంతిర అయలయరు. ఆయనే హైద్ర్ాబ్ాద్ ర్ాష్ర ప
ర ు
తొలి, తరది పరజద ముఖయమంతిర. అంతకు ముంద్ు ముఖయమంతరరలను నిజదం పరభుతామో, క్లంద్ర
పరభుతామో నియమించేది. ర్ామకృష్ాణార్ావు గార్ి హయలంలో హైద్ర్ాబ్ాద్ ర్ాష్ర ంర లో సంపూరిమైన
పరజదస్ాామయ వయవసా నెలక్ నాది. భారతదేశంలో అభుయద్యకరమైన క్ౌలుదార్ శాసనం
చేయబ్డరది. జదగర్ాదర్ రద్ుద సమసయతో మొద్ల ైన ఫూయడల్ పరతికూల సమలజ స్ాాపన క్ౌలలదర్
శాసనంతో ముంద్ుకు పో యింది. నాగారుజన స్ాగర్ నిర్ామణానిక్ి ర్ామకృష్ాిర్ావు చాలల పటలరద్ల
వహించి స్ానుకూలం క్ావడానిక్ి తోడుడాారు.

72 | P a g e
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma

ఇక్ష్వాకులు
1)శాతవాహనుల పతనo అనంతరం, తెలంగాణ పారంతం ఇక్షవాకుల అధీనం లోక్ి వచిచంది .

2) పశిచమ డకొన్ పారంతం లో : ఛుటల, శాతకర్ిలు , అభీరులు ,

డకొన్ లో : ఇక్షవాకులు
శాతహవానుల ను అనుసర్ించి చినా పారంతాలలో పర్ిపాలన స్ాగించారు
3) ఇక్షవాకులను ‘శ్రీ పరాత ఆంధురలు’ అనాారు
4) శ్రీ పరాతం పారచీన నామం : ‘నలా మలుారు’. దీనినే నాగారుజన క్ ండ అంటలనాారు ఇపుుడు

వశ్రష్ఠటపుతర శ్రీ శాoతముల (చాంతముల ) I (క్రీ . శ. 180 – క్ర.ీ శ. 193 )


ర్ాజధాన్న : విజయ్పుర్ణ
1)చెలా లు : పూక్ియ వంశానిక్ి చెందిన మహాసేనాపతి తళ్వారన కు ఇచిచ పళా చేశాడు
2) కుమలర్తత : అటవి శాంతిశ్రీ ని ధనిక కుటలంబ్ానిక్ి చెందిన మహా సేనాపతి విశాఖనాగ కు ఇచిచ పండా
చేశాడు

మయధర్ణ పుతర వీర పురుష్ దతత (20 సంవతసర్ాలు పాలించాడు )


1)ఉజజ యిని శాక ర్ాజతైన రుద్ర సేన కుమలర్తత రుద్ర ధర భటారర్ికను వివాహ మలడాడు
2)కుమలర్తత : క్ డబ్లి సిర్ిని ఛుటల ర్ాజు క్ిచిచ పండా చేశాడు
3)బ్ౌధ్ధ మతానిా సీాకర్ించాడు
4 )ఇతని క్ాలం లో విజయపుర్ి పరపంచ్ లోనే అతి పద్ద బ్ౌద్ధ క్షలతంర గా పేర్ొందిoది
5 )ఇతని క్ాలం లో వివిధ దేశాల నుండ ఎంద్ర్ో భకుొలు , భక్ిొని లు సంద్రీనానిక్ి వచేచ వారు
6)ర్ాజ మహిళ్లు విజయపుర్ి లో ఉనా మహా మఠాలకు దానాలు చేశారు

73 | P a g e
ఎహువుల ఛాంతముల II (క్ర.ీ శ.213 – క్ర.ీ శ. 237 )
1)వెైదిక ధర్ామనేా పాటించాడు
2)శాసనాలు నాగారుజన క్ ండలో లభంచాయి
3) ఇతని 10 వ పాలనా క్ాలం లో పలా వ ర్ాజుల ద్ండ యలతర ఎద్ుర్ొొనాాడు
4)ఇక్షవాకుల సైనాయధిపతి : ఎలిశ్రీ
5) శ్చవునిక్ి , పుర్ాణ దేవుళ్ుకు ఎననా గుడులు కటిరంచాడు
6) బ్ౌధ్ధ మతానిా పో ర తసహించాడు

రుదర పురుష్ దతత (క్ర.ీ శ.237 – క్ర.ీ శ. 248 )


1)తలిా స్ామరక్ారధం ‘ఛాయ సత ంభం ‘ కటిరంచినటల
ా నాగారుజన క్ ండలో శాసనం లభంచింది

ఎహువుల ((క్ర.ీ శ.248 లో ర్ాజయాధక్ారం చేపటాటడు )

ముగుగరు ఇక్షవాకు ర్ాజులు పాలించారు

పలా వులు ద్ండయలతర చేసి కృష్ాి – గుంటూరు పారంతానిా ఆకీమించారు

క్ర.ీ శ. 3వ శతాబ్ద ం లో అభర ర్ాజతైన వసుసేన విజయపుర్ి ని ఆకీమించాడు దీనితో తెలంగాణ లో ఇక్షవాకుల
పాలన అంతమైనది . క్ాన్స కుటలంబ్ం స్ాానిక శక్ిత గా మిగిలి పో యింది

క్ర.ీ శ .5వ శతాబ్ద ం లో ఉతత ర మైసూరు ని పాలించిన క్తక్ాయ కుటలంబ్ం తో ఇక్షవాకులు వెైవాహిక సంబ్ంధాలు
కలుపు క్ నాటల
ా ఒక శాసనం లో పేర్ొొన బ్డంది

74 | P a g e
Model questions (Ikshwakulu Rule Period)
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma

ఇక్ష్వాకులు (క్ర.ీ శ.180 – క్ర.ీ శ. 248 )


1)ఎవర్ణ పతనo అనంతరం , తలంగాణ్ పారంతం ఇక్ష్వాకుల అధీనం లోక్ి వచిచంద ?
ఎ)శాతవాహనులు
2)ఇక్ష్వాకులు ఎవర్ణన్న అనుసర్ణంచి మధా దకొన్ లో చినా పారంతాలలో పర్ణపాలన స్ాగణంచారు ?
ఎ )శాతవాహనులను
3)ఇదే సమయ్ం లో పశిచమ దకొన్ పారంతం లో ఎవరు పర్ణపాలించేవారు ?
ఎ ) ఛుటట , శాతకర్ణణ లు , అభీరులు
4)ఎవర్ణన్న శ్రీ పరాత ఆంధురలు అనాారు ?
ఎ ) ఇక్ష్వాకులు
5) శ్రీ పరాతం పారచీన నామం ఏద ?
ఎ ) నలల మలులరు
6) శ్రీ పరాతాన్నా ఇపుపడు ఏమన్న పిలుసుతనాారు ?
ఎ ) నాగారుున క్ొండ
7) వశ్ర ష్ఠీ పుతర శ్రీ శాంతముల (చాంతముల) I పర్ణపాలన క్ాలం ఏద ?
ఎ ) క్ర.ీ శ. 180 - క్ర.ీ శ. 193
8) వశ్ర ష్ఠీ పుతర శ్రీ శాంతముల (చాంతముల) I ర్ాజధాన్న ఏద ?
ఎ ) విజయ్పుర్ణ
9) వశ్ర ష్ఠీ పుతర శ్రీ శాంతముల (చాంతముల) I కుమయర్త పేరు ఏద ?
ఎ ) అటవి శాంత్ర శ్రీ
10) వశ్ర ష్ఠీ పుతర శ్రీ శాంతముల (చాంతముల) I తన కుమయర్త అటవి శాంత్రశ్రీ న్న ఎవర్ణక్చి
ి చ పండల చేశాడు ?
ఎ ) ధన్నక కుటటంబాన్నక్ి చందన మహా సేనాపత్ర విశాఖ నాగ
11) వశ్ర ష్ఠీ పుతర శ్రీ శాంతముల (చాంతముల) I తన చలలల లిా ఎవర్ణక్ిచిచ పండల చేశాడు ?
ఎ ) పూక్ియ్ వంశాన్నక్ి చందన మహా సేనాపత్ర తళ్వారన కు ఇచిచ పండల చేశాడు

75 | P a g e
12 ) వశ్ర ష్ఠీ పుతర శ్రీ శాంతముల (చాంతముల) I తర్ాాత ర్ాజైన మయధర్ణ పుతర వీర పురుష్ దతత ఎన్నా
సంవతసర్ాలు ర్ాజా పాలన చేశాడు ?
ఎ ) 20 సంవతసర్ాలు
13 )మయధర్ణ పుతర వీర పురుష్ దతత ఎవర్ణన్న వివాహం చేసుకునాాడు ?
ఎ ) ఉజు యిన్న శాక ర్ాజైన రుదర సేన కుమయర్త రుదర ధర భటట ర్ణక ను
14) మయధర్ణ పుతర వీర పురుష్ దతత కూతురు పేరు ఏమటి ?
ఎ ) క్ొడబలి సిర్ణ
14) మయధర్ణ పుతర వీర పురుష్ దతత కూతురు క్ొడబలి సిర్ణ న్న ఎవర్ణక్ిచిచ పండల చేశాడు ?
ఎ ) ఛు టట ర్ాజ కుమయరుడక్ి ఇచిచ
15) మయధర్ణ పుతర వీర పురుష్ దతత ఏ మతాన్నా సఠాకర్ణంచాడు ?
ఎ) బౌధ్ధ మతాన్నా
16) ఎవర్ణ క్ాలం లో విజయ్ పుర్ణ పరపంచం లోనహ అత్ర పదద బౌధ్ధ క్ష్తరం గా పేరు ప ందంద ?
ఎ ) మయధర్ణ పుతర వీర పురుష్ దతత
17)ఎవర్ణ క్ాలం లో విజయ్ పుర్ణ క్ి / ఆయ్య చుటటటపకొల క్ి వివిధ దేశాల నుండ ఎందర్ణ భికుొలు ,
భిక్ిొనులు సందరశనాన్నక్ి వచేచవారు ?
ఎ ) మయధర్ణ పుతర వీర పురుష్ దతత
18) ఎవర్ణ ర్ాజ మహళ్లు విజయ్ పుర్ణ లో ఉనా మహా మఠాలకు దానాలు చేశారు ?
ఎ ) మయధర్ణ పుతర వీర పురుష్ దతత
19) ఎహువుల ఛాంతముల II పర్ణపాలనా క్ాలం ఏద ?
ఎ ) క్ర.ీ శ . 213 – క్రీ . శ. 237
20 ) ఎహువుల ఛాంతముల II ఏ ధర్ామన్నా పాటించాడు ?
ఎ ) వెైదక ధర్ామన్నా
21 ) ఎహువుల ఛాంతముల II పర్ణపాలనా క్ాలం నాటి శాసనాలు ఎకొడ లభించాయి ?
ఎ ) నాగారుున క్ొండ లో
22) ఎహువుల ఛాంతముల II , తన 10 వ పర్ణపాలనా క్ాలం లో ఎవర్ణ దండ య్యతర ను ఎదుర్కొనాాడు ?
ఎ ) పలల వ ర్ాజుల
23)బౌదధ మతాన్నా పోర తసహసూ
త నహ , శివున్నక్ి , పుర్ాణ్ దేవుళ్ుక్ి ఎనోా గుడులు కటిట ంచిన ర్ాజు ఎవరు ?
ఎ ) ఎహువుల ఛాంతముల II

76 | P a g e
24) ఎహువుల ఛాంతముల II క్ాలం లో , ఇక్ష్వాకుల సైనాాధ పత్ర ఎవరు ?
ఎ ) ఎలిశ్రీ
25 ) రుదర పురుష్ దతత పర్ణపాలన క్ాలం ఏద ?
ఎ ) క్ర.ీ శ. 237 – క్ర.ీ శ. 248
ల నాగారుున క్ొండలో శాసనం లభించింద ?
26) రుదర పురుష్ దతత , ఎందుక్ోసం ‘ఛాయ్ సత ంభం ‘ కటిట ంచినటట
ఎ ) తలిల స్ామరక్ారధం
27) ఎహువుల క్ర.ీ శ. 248 లో ర్ాజయాధక్ారం చేపటాటడు . ఇతన్న తర్ాాత ముగుగరు ఇక్ష్వాకు ర్ాజులు
పాలించారు . వీర్ణ క్ాలం లో ఎవరు దండయ్యతర చేసి కృష్ణ – గుంటూరు పారంతాన్నా ఆకీమంచారు ?
ఎ ) పలల వులు
28) 3వ శతాబద ం లో అభిర ర్ాజైన వసుసేన , విజయ్ పుర్ణ న్న ఆకీమంచాడు . దీన్నతో తలంగాణ్ లో ఎవర్ణ
పాలన అంతమైనద ?
ఎ ) ఇక్ష్వాకుల ( క్ానీ వీర్ణ కుటటంబం స్ాాన్నక శక్ిత గా మగణలి పో యింద )
29) ఒక శాసనం లో పేర్కొనాటట
ల గా 5వ శతాబద ం లో , ఇక్ష్వాకులు ఎవర్ణతో వెైవాహక సంబంధాలు
కలుపుకునాారు ?
ఎ) ఉతత ర మైసూరు న్న పాలించిన క్క్ాయ్ కుటటంబం తో

77 | P a g e
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma

విష్ర
ి కుండనులు
ఇంద్ర వరమన్ I

మలధవ వరమన్ I
ర్ాజధాని : ఇంద్రపుర (ఇంద్రపాల గుటర , మూసి నది ఒడుాన,
హైద్ర్ాబ్ాద్ కు సుమలరు 76 క్ి.మీ. ద్ూరం లో ఉంది )

గోవింద్ వరమన్ I (క్రీ. శ.420 – క్రీ. శ. 462 )


ఇతని పటర పు ర్ాణి , తన
కుమలర్తత అయిన ‘ పీరతిాముల ‘ తో కలిసి
ఇద్ద రద ఇంద్రపురం లో బ్ౌద్ధ సంఘలనిక్ి విహారం కటిరంచారు

మలధవ వరమన్ II (క్రీ. శ.462 – క్రీ. శ. 502 )

1 )గోదావర్ి తీర్ాన గల శాలంక్ాయనులను ఓడంచి వేంగి ని ఆకీమించాడు


2) ద్క్షణా న కృష్ి నుండ తన ర్ాజదయనిా గుండా కమమ నదీ తీరం వరకు ర్ాజయ విసత రణ చేశాడు
3) ఉతత ర్ాన పిష్ా పుర పారంతం నుండ శ్రీక్ాకుళ్ం వరకు తన ఆధిపతాయనిా వాయపింపచేశాడు
4) ఇతని బిరుద్ు : జనాశరణయ

వికీమేంద్ర వరమన్ I (క్రీ. శ.502 లో ర్ాజయలయడు )

78 | P a g e
ఇంద్రభటారరక వరమన్ (క్రీ. శ.526 – క్రీ. శ. 556 )
1 )ఇదే సమయం లో గుంటూరు పారంతానిక్ి ర్ాజతైన మలధవ వరమన్ III సాతంతరత
పరకటించ్ుకునాాడు
2)ఇతని క్ాలం లో వాక్ాటక ర్ాజయం అంతర్ించింది
3) ఇంద్ర భటారరక వరమన్ నిర్ిార్ామo గా యుదాధలు చేసత ునా సమయం లో మొఖలర్ి ర్ాజతైన
ఈశన వరమ చేతిలో పర్ాజయం పాల ై యుద్ధ భూమిలో క్రీ. శ. 556 లో మరణించాడు

వికీమేంద్ర వరమన్ II (16 ఏళ్ా వయసులో ర్ాజతైనాడు )


1) తరమమల గూడెం శాసనం పరక్ారం ఇతను పలా వ ర్ాజతైన సింహ వరమన్ ను ఓడంచి ,
తర్ిమి గొటారడు
2) ఇంద్ర పుర లో బ్ౌధ్ధ విహార్ానిా పో ర తసహించాడు
3) తన 30 ఏట మరణించాడు (సంతానం లేద్ు )
4)

మలధవ వరమన్ IV (విష్ర


ి కుండనులలో సమలనాంతర శాఖ క్ి చెందినవాడు )
1)’జనాశీయ ఛందో విచితి ‘ అనే ఛoద్ శాీస్ాతరనిా ర్ాశాడు
2)క్రీ.శ. 612 లో కళంగను జయించి , తర్ాాత , తన సన
ై ాయనిా జతైపూర్ (నేటి ఒడష్ లో
ఉనాది )వరకు నడపించి నాయకతాం వహించాడు

3) ద్ూరజయ కుటలంబ్ానిక్ి చెందిన యుద్ధ వీరుడు అధిక్ారం పరకటించ్ుకునాాడు


4)ద్ూరజయ ర్ాజుని , చాళ్ళకయ ర్ాజతైన ర్తండవ పులక్లశ్చ ఓడంచి తెలంగాణ ఆంధర పారంతాలలో
చాళ్ళక్ాయధిక్ార్ానిక్ి పునాది వేశాడు

79 | P a g e
Model questions (Vishnukundinulu Rule Period)
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma

విష్ు
ణ కుండనులు (క్ర.ీ శ.420 – క్ర.ీ శ. 612 )
1 )విష్ు
ణ కుండనుల ర్ాజైన మయధవ వరమన్ I మూసి నదీ తీర్ాన ఉనా దేన్నా ర్ాజధాన్నగా చేసుకున్న
పర్ణపాలించాడు ?
ఎ)ఇందరపుర (ఇందరపాల గుటట )
2)గణవింద వరమన్ (క్ర.ీ శ.420 – క్ర.ీ శ. 462 ) భారా మర్ణయ్ు అతన్న కుమయర్త పఠరత్రాముల కలిసి ఎకొడ బౌదధ
సంఘయన్నక్ి విహారం కటిట ంచారు ?
ఎ ) ఇందర పుర లో
3)మలధవ వరమన్ II (క్ర.ీ శ.462 – క్ర.ీ శ. 502 ) గణదావర్ణ తీర్ాన గల వహంగణ న్న ఎవర్ణన్న ఓడంచి ఆకీమంచాడు ?

ఎ )శాలంక్ాయ్నులు
4)దక్ష్ణ్ాన కృష్ణ నుండ గుండల కమమ నదీ తీరం వరకు తన ర్ాజయాన్నా విసత రణ్ చేసిన విష్ు
ణ కుండన ర్ాజు ఎవరు
?
ఎ ) మయధవ వరమన్ II
5) ఉతత ర్ాన పిష్ట పుర పారంతం నుండ శ్రీక్ాకుళ్ం వరకు తన ఆధపతాాన్నా వాాపింపచేసిన విష్ు
ణ కుండన ర్ాజు
ఎవరు ?
ఎ )మయధవ వరమన్ II
6)మయధవ వరమన్ II బిరుదు ఏద ?
ఎ )జనాశరణ్ా
7)వికీమందర వరమన్ I ఎపుపడు ర్ాజయ్యాడు ?
ఎ ) క్ర.ీ శ. 502 లో
8) ఇందర భటాటరక వరమన్ (క్ర.ీ శ . 526 – క్ర.ీ శ. 556 ) పర్ణపాలనా క్ాలం లో ఎవరు సాతంతర త
పరకటించుకునాారు ?
ఎ ) గుంటూరు పారంతాన్నక్ి ర్ాజైన మయధవ వరమన్ III

80 | P a g e
9) ఇందర భటాటరక వరమన్ (క్ర.ీ శ . 526 – క్ర.ీ శ. 556 ) పర్ణపాలనా క్ాలం లో ఏ ర్ాజాం అంతర్ణంచింద ?
ఎ) వాక్ాటక ర్ాజాం
10 ) ఇందర భటాటరక వరమన్ (క్ర.ీ శ . 526 – క్ర.ీ శ. 556 ) న్నర్ణార్ామం గా య్ుదాధలు చేసత ునా సమయ్ం లో
ఎవర్ణ చేత్రలో య్ుదధ భూమలో క్ర.ీ శ. 556 లో పర్ాజయ్ం పాలలై మరణ్ించాడు ?
ఎ )మొఖయర్ణ ర్ాజైన ఈశన వరమ చేత్రలో
11 )16 ఏళ్ల వయ్సుసలో ర్ాజుగా సింహాసనం ఎక్ిొన విష్ు
ణ కుండన ర్ాజు ఎవరు ?
ఎ )వికీమందర వరమన్ II
12 )తుమమల గూడం శాసనం పరక్ారం వికీమందర వరమన్ II ఏ పలల వ ర్ాజున్న ఓడంచి , తర్ణమ గకటాటడు ?
ఎ)సింహ వరమన్
13 ) ఇందర పుర లో బౌధ్ధ విహార్ాన్నా పో ర తసహంచిన వికీమందర వరమన్ II ఎనావ ఏట మరణ్ించాడు ? (ఇతన్నక్ి
సంతానం లేదు )
ఎ ) 30 వ ఏట
14) విష్ు
ణ కుండనులలో సమయనాంతర శాఖక్ి చందన ఎవరు , వికీమందర వరమన్ II తర్ాాత సింహాసనం
అధష్ిీ oచారు ?
ఎ )మయధవ వరమన్ IV
15)మయధవ వరమన్ IV రచించిన ఛoదశాశసత రం ఏద ?
ఎ ) జనాశీయ్ ఛందో విచిత్ర ‘
16) క్ర.ీ శ. 612 లో కళింగ ను జయించిన తర్ాాత , తన సైనాాన్నా జైపూర్ (ఒదష్టా లో ఉనాద ) వరకు
నడపించి , నాయ్కతాం వహంచిన విష్ు
ణ కుండన ర్ాజు ఎవరు ?
ఎ ) మయధవ వరమన్ II
17) మయధవ వరమన్ IV క్ాలం లో ఏ కుటటంబాన్నక్ి చందన య్ుదధ వీరుడు , ర్ాజయాధక్ారం పరకటించాడు ?
ఎ) దూరుయ్ కుటటంబాన్నక్ి చందన
18) దూరుయ్ ర్ాజున్న ఓడంచి , తలంగాణ్ ఆంధర పారంతాలలో చాళ్ళకాధక్ార్ాన్నక్ి పునాద వహసిన చాళ్ళకా ర్ాజు
ఎవరు ?
ఎ ) ర్ండవ పులక్శి

81 | P a g e
వహములవాడ(లేములవాడ ) చాళ్ళకుాలు
(క్ర.ీ శ. 750 – క్రీ . శ . 973)
Study Material prepared by : Praturi Potayya Sarma
1)వేములవాడ చాళ్ళకుయల తొలి కుటలంబ్ సభుయలు బ్ాదామి చాళ్ళకయ ర్ాజతైన ర్తండవ పులక్లశ్చ ద్గగ ర
పనిచేశారని పరముఖ చ్ర్ితర క్ారుల ైన బి. ఎన్. శాసిత ీ గారు అభపారయ పడాారు. . వార్ి పర్ాకీమనిక్ి మచ్ుచక్ ని
బ్ాదామి చాళ్ళకయ ర్ాజులు, సతాయశీయ రణ వికీమునకు ‘సపద్ లక్ష’ పారంతానిా (నేటి తెలంగాణ లో ని
కర్ం నగర్ , నిజదమలబ్ాద్ జిలలాలు ) , బ్ో ధన్ ర్ాజధాని గా చేసుక్ ని పాలించ్టానిక్ి ఇచాచరుట. సతాయశీయ
రణ వికీముని వారసుల ైన పృతీా పతి , ర్ాజదధితయ పృత వికీముడు చాళ్ళకయ ర్ాజుల యుధ్ాధలలో సహాయం
చేశారు .
2) బ్ాదామి చాళ్ళకుయల పతనం అనంతరం , వేములవాడ చాళ్ళకుయలు , ర్ాష్ర క
ర ూటలల క్ింద్ ర్ాజులు గా ,
అరధ – సాతంతర హో దాలో ర్తండు సంవతసరముల పాటల పర్ిపాలన చేశారు.
3)ఈ కుటలంబ్ చ్ర్ితర మనకు ( i ) క్ లిా పర, ( ii )కురవ గటర , ( iii ) పరభని ( iv ) వేములవాడ శాసనాల
దాార్ా తెలుస్ోత ంది. అంతే క్ాకుండా పంప కవి ర్ాసిన ‘వికీమయరుున విజయ్ం ‘ లోనూ ఈ కుటలంబ్ వంశా వళ
వివర్ాలు ఉనాాయి.

వినయ్యదతా య్ుదధ మలల I (క్ర.ీ శ. 750 – క్రీ . శ . 775 )


(ర్ాజధాని : బ్ో ధన్ ) ((కర్ంనగర్ & నిజదమలబ్ాద్ జిలలాలు ) (ఇకొడ చోటలకు ‘సపద్ లక్ష ‘ పేరు ఉంది )

అర్ణక్సర్ణ I (క్ర.ీ శ. 775 – క్రీ . శ . 800 )

నరసింహ I

య్ుదధ మలల II

82 | P a g e
(నోట్: ఈ మధాక్ాలపు వివర్ాలు తలియ్టం లేదు )

బదద గ (క్ర.ీ శ. 850 – క్రీ . శ . 895 )


ఇతని బిరుద్ులు : “స్ లద్ గండ “, ‘42 యుదాధ లలో వీరుడు’ , ‘ఓడంప బ్డని వీరుడు ‘
ఇతను బ్దెదగల శార్ాలయము నిర్ిమంచాడు. దీనేా వేములవాడలోని భీమేశార్ాలయం అంటలనాారు .

య్ుదధ మలల III (క్ర.ీ శ. 895 – క్రీ . శ . 915 )

నరసింహ II ( క్ర.ీ శ. 915 – క్రీ . శ . 930 )


(‘కళా పిరయ’ అనే పరదేశం లో విజయ సూ
ా పానిా స్ాాపించాడు . )
(‘జకనిా ‘ అనే ర్ాజకుమలర్ిని వివాహమలడాడు)

ఆర్ణ క్సర్ణ III (క్ర.ీ శ. 930 – క్రీ . శ . 941 )


ఇతని క్ాలం లో కనాడ కవి ‘పంప’ ‘వికీమయరుున విజయ్ం ‘ అనే కనాడ క్ావయం ర్ాశాడు .
ఇతని క్ాలం లో వహములవాడలో ‘ఆదతా గృహము ‘ నిర్ిమంచ్ బ్డంది
ఇతను ‘ర్వకణ్ి రమడ’, ‘లోక్ాంబిక ‘ అనే ఇద్ద రు ర్ాజ కనయలను వివాహమలడాడు
ఇతనిక్ి ‘ర్లవకణి రమడ’ భారయ దాార్ా ‘వగర్ాజు ‘ అనే క్ డుకు ; మర్ియు ‘లోక్ాంబిక’ భారయ దాార్ా ‘భద్ర దేవ’
అనే క్ డుకు జనిమంచారు
అంద్ువలా ర్ాజదయనిా ర్తండు భాగాలు చేశారు .

వగర్ాజు భదర దేవ


ఇతని ర్ాజధాని : గంగాధర ఇతని ర్ాజధాని : వేములవాడ
వగర్ాజు , ‘యశసిత లక చ్ంపు ‘ అనే గీంధం

83 | P a g e
ర్ాసిన స్ో మ దేవ సూర్ి ని
పో ర తసహించాడు .
స్ో మదేవ సూర్ి , వగ ర్ాజుని
‘పాద్ పదో మప జీవి ‘ అని వర్ిించాడు
భద్ర దేవు ని కుమలరుడెైన
అర్ణక్సర్ణ IV(క్ర.ీ శ. 946 – క్రీ . శ . 968 )
క్ాలం లో ర్ాష్ర ర కూటల ర్ాజుల పరభావం అంతమైనది

తెలంగాణ పారంతం లో ర్ాష్ర ర కూటలల పరభావం పో యి , కలలయణి చాళ్ళకుయల పరభావం వచిచనటల


ా మద్క్ జిలలాలో
క్ొర పోర లు వద్ద లభయమైన తైల ర్ాజు (క్ర.ీ శ . 973 ) శాసనం దాార్ా మనకు తెలుస్ోత ంది

84 | P a g e
Model questions on Vemulavada Chalukyulu ( 750 AD to 973 AD )

Prepared by : Praturi Potayya Sarma

1)వేంలవాడ పూరాం, శాసనంలలో ఏమని పిలువబడినది?


ఎ) లొంబులవాడ

2)వేంలవాడ చాళుకుుల ప్రలన్న కాలం ఏ భాష్టకు సారణ యుగం వొంటిది ?


ఎ) క్ననడ భాష్టకు . రొండవ అరికేసరి ప్ొంప్ మహాక్వి ని గౌరవిొంచెను.

3) వేంలవాడ చాళుకుులకు సొంబొంధొంచిన రొండు తామర శాసన్నలు ఏవి ?


ఎ ) మొదటి అరికేసరి ‘కొలాప్ర ‘ తామర శాసనం ; మరియు మూడవ అరికేసరి ‘ప్రభణీ’ తామర శాసనం .

4)వేంలవాడ చాళుకుుల కు చెొందిన 6 శాసన్నలు ఏవి ?


ఎ ) కురవగట్ట
్ శాసనం ; రొండవ అరికేసరి క్రొంనగర్ శాసనం ; రొండవ అరికేసరి వేంలవాడ శల్లశాసనం ;
బి ) జీనవలాభుని కురాకుల శాసనం
సి ) క్రీ.శ. 946 న్నటి క్రొంనగర్ శాసనం; రొండవ అరికేసరి క్రీ. శ . 941 నటి చెన్ననరు శల్ల శాసనం
డి ) పైవన్నన
జవాబు : డి

5) వేంలవాడ చాళుకుుల వొంశ మూల ప్పరుషుడు ఎవరు అొంట్టన్ననరు ?


ఎ ) సతాుశీ య రణ విక్ీండు . ( ఈయన కుమారుడు ప్ృథ్వాప్తి )

6) సప్రద లక్ష భూమి అొంటే ఏమిటి ?


ఎ ) లక్ష ప్రతిక్ వేల స్తవరణంలు ఆద్వయం వచ్చు భూమి. అని అరధం.

7)పూరాం బోధను , అసమక్ రాష్ట్రంనకు రాజధానిగా వరిధలా ఉొండేను. 1,25,000 బొంగారు న్నణెంలు ఆద్వయం గా గల
రాజుభాగం సప్డ లక్ష దేశ మనబడినది. గోద్వవరి నదిక దకి ణ ంన మొంజీర నది నుొండి మహా కాళేశారం ప్రుొంతం
వాుపిొంచి ఉనన భూభాగం పోధన న్నడు అని వువహరిొంచారు. ఇదియే సప్రద లక్ష దేశం. తరాాతి కాలంలో క్రొంనగర్
మొండల ంను ఏమని పిలచారు ?
ఎ: సబిిన్నడు ( సబిిగియిర మొండలం )

85 | P a g e
8)తురుష్టక , యవన ,కాొంభోజ , కాశ్మమర , నేప్రళ , మాళవ , మగధ , క్ళొంగాధ దేశంలను వినయాదితు యుదధమలు
ా డు
జయిొంచినట్ట
ా ఏ శాసనొం లో ఉననది ?
ఎ) కొలాప్ర తామర శాసనం

9)జిన విలా భుడు వేయించిన బ్ మమల గుటర శాసనమునా పరదశ


ే మునుండ గంగాధర నాలుగు క్ిలోమీటరా ద్ూరములో
ఉనాది. ఎవరు గంగాధర ర్ాజధానిగా వేములవాడ చాళ్ళకయ ర్ాజయమును క్రీ. శ. 955 నుండ క్రీ. శ . 960 వరకు
పాలించారు ?
ఎ) వగర్ాజు ( లేక ) వాగ ర్ాజు

10) జిన విలా భుడు వేయించిన బ్ మమల గుటర శాసనములో ఎనిా తెలుగు పద్యములు ఉనాాయి ?
ఎ ) మూడు కంద్ పదాయలునాాయి. (ఇవి తెలుగు లో ఉనాాయి )
11) జిన విలా భుడు , ఎవర్ి స్ో ద్రుడు ?
ఎ ) పంప కవి

12) పంప కవి కనాడ భాష్లో ర్ాసిన పుసత క్ాలు ఏవి ?


ఎ) (I ) మహా భారతమును ‘వికీమలరుజన విజయము ‘ అనే పేరు తో జతన
ై మత పరముగా కనాడ భాష్లో రచించి
అర్ిక్స
ల ర్ి మహార్ాజుక్ి అంక్ిత మిచాచడు .
(ii ) ఇతని ర్తండవ క్ావయము పేరు : ఆది పుర్ాణము. ఇంద్ులో జతన
ై తీరధ ంకరుల చ్ర్ితల
ర ు వర్ిించ్ బ్డాాయి.

13) గంగాధర పటర ణమున నివసించిన స్ో మదేవ సూర్ి ఏ గీంధము ర్ాశాడు ?
ఎ) ‘యశ సిత లక’

14)పంప మహాకవి ర్తండవ అర్ిక్లసర్ి ఆస్ాాన కవి. అతడు వేములవాడ ర్ాజయమున ఏ పద్విని నిరాహించేను ?
ఎ ) ద్ండ నాయక

15) ఈ క్ింది వాటిలా ో ఏది కర్తక్ర ? (పాత పేరు : నేటి పేరు )


ఎ )బ్ూద్ పురము : భూతూుర్
బి ) వరధ మలన పురము : వడెా మలను
సి ) పో ద్న : బ్ో ధన్
డ ) పవ
ై నిా

86 | P a g e
జవాబ్ు : డ

14) పరణీతా నది , ఎకొడ గోదావర్ి నదిలో కలుసుతంది ?


ఎ) క్ాళళశారం ద్గగ ర

15) బద్దెగ క (క్రీ. శ. 850 – క్రీ. శ . 895 ) గల బిరుకులు ఏవి ?


ఎ ) ‘సోలద గొండ ‘ , ‘42 యుధా
ధ ల్లలో ఓడిొంప్బడని వీరుడు’, ’ఓడిొంప్ బడని వీరుడు’

16) బద్దెగేశారాలయం , లక్ నేటి భీమేశారాలయం ను వేంలవాడ లో ఎవరు నిరిమొంచారు ?


ఎ ) బ్దెదగ (క్రీ. శ. 850 – క్రీ. శ . 895 )

17) యంన్న నదీ తీరొం లో క్ళా పిాయ అనే ప్ాదేశొం లో విజయ స్ఫ
ూ ప్రనిన గిూపిొంచినది ఎవరు ?
ఎ ) నరసిొంహ II (క్రీ. శ. 915 – క్రీ. శ . 930 )

18) ‘జక్నిా ‘ అనే ఆమెను ఎవరు వివాహం చేస్తకున్ననరు ?


ఎ ) నరసిొంహ II (క్రీ. శ. 915 – క్రీ. శ . 930 )

19) క్ననడ క్వి ‘ప్ొంప్’ ఎవరి కాలొం లో ‘విక్ీమారు


ు న విజయొం ‘ అనే క్ననడ కావుొం రాశారు ?
ఎ ) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 )

20) ఎవరి కాలొం లో వేంల వాడలో ‘ఆదితు గృహం ‘ నిరిమొంచబడిొంది ?


ఎ ) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 )

21) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 ) ఏ రాజక్నును వివాహమాడి , ఆమె ద్వారా వగ రాజు అనే కొడుకుని
క్న్ననడు ?
ఎ) రేవక్ ణిరమడి
22) ) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 ) లోకాొంబిక్ అనే మరో రాజక్ను ను వివాహమాడి , ఆమె ద్వారా క్నన
కొడుకు ఎవరు ?
ఎ ) భద్వ
ా దేవ

87 | P a g e
23) వగ రాజు రాజధాని ఏది ?
ఎ ) గొంగాధర

24) ‘యశ సిు లక్’ అనే చొంపూ గీొంధొం రాసిన సోమ దేవ స్ఫరి ని పోాతసహొంచిొంది ఎవరు ?
ఎ ) వగ రాజు

25) ‘ప్రద ప్ద్మమప్ జీవి’ అని సోమదేవ స్ఫరి ఎవరిన వరిణొంచాడు ?


ఎ ) వగ రాజు

26) అరికేసరి III (క్రీ. శ. 930 – క్రీ. శ . 941 ), కొడుకు భదాదేవ రాజధాని ఏది ?
ఎ ) వేంలవాడ

27)భదా దేవ తరాాత రాజైన అరికేసరి IV (క్రీ. శ. 946 – క్రీ. శ . 968 ) కాలొం లో వచిున మారుు ఏది ?
ఎ ) వేంల వాడ చాళుకుుల ప్ాభావొం అొంతొం ప్ర
ా రొంభ మెైనది .

28) తెలొంగాణ ప్ర


ా ొంతొం లో రాష్ట్ర కూట్టల ప్ాభావొం పోయి , క్ల్లుణి చాళుకుుల ప్ాభావొం వచిు నట్ట
ా , మనక ఎల్ల తెలుసోుొంది ?
ఎ ) మెదక్ జిల్ల
ా లో కోర పోాలు వదె లభుమెైన తెైల రాజు (క్రీ. శ . 973 ) శాసనొం ద్వారా

29) వేంలవాడ చాళుకుులు తొలుత ఏ మతావలొంబికులు ?


ఎ ) జైన మతం

30) కొలాప్ర శాసన్నలలో ఎవరు తనను వాుక్రణొం లో దిట్్ గాను , గణ తొంతర విదులో ను , తరక శాసురొం , విలు విదు లో
ప్ర
ా వీణ్యుడు అని అభవరిణొంచ్చ కున్ననడు ?
ఎ ) అరికేసరి I (క్రీ. శ. 775 – క్రీ. శ . 800 )

88 | P a g e
ముదగకండ చాళ్ళకుాలు (క్రీ. శ. 960 – క్రీ. శ .1125 )

Notes prepared by : Praturi Potayya Sarma

1 )10వ శతాబిద పారరంభం లో వరంగల్ , ఖమమం పారంతాలలో గల ముదిగొండ , క్ రవి పారంతాలను వీరు

పాలించారు.

2) ఈ వంశసుాల చ్ర్ితర గుర్ించి కుసుమలయుధ IV యొకొ దానం శాసనాల వలా , కూకునూరు (క్ివ
ీ ాక

దానం) తామాపతారలు , కుసుమలదితయ నటర రమేశార్ాల లేఖల పరమలణాల వలా తెలుస్ోత ంది.

3)ముడ గొండూరు ను ర్ాజధానిగా చేసుకుని పర్ిపాలించ్టం వలా వీర్ిక్ి ముదిగొండ చాళ్ళకుయలని పేరు

వచిచంది .

4)వీర్ి ర్ాజదయనిక్ి …. వేంగి , మలలేేడ్ పారంతాలు సర్ిహద్ుదలుగా ఉండేవి.

5)వేంగి ర్ాజయం ఆగలాయ పారంతానిక్ి రక్షణ బ్ాధయతలు వీరు నిరాహించారు

6)వీరు వేంగి చాళ్ళకుయల ర్ాజముద్రను ఆచ్రణ లోనిక్ి ద్తత త తీసుకునాారు.

7) ఆ ర్ాజముద్ర వర్ాహ లలంఛన , అంకుశ ,నెలవంక , శంఖం , మకర తోరణం , ర్తండు వింజదమర్ాలు ,

ఖలళీ ర్ాజ సింహాసనం , గొడుగుల కలయిక తో కూ డ ఉంది.

8) మొగలి చెరువు శాసనాలలో తెలిపినటల


ా గా క్ క్ిొర్ాజ, రణమరధ అనే స్ో ద్రులు ఈ పారంతానిాఅనగా

పరసత ుతం ఖమమం జిలలాలో గల ముద్ుగొంద్ూరును ర్ాజధానిగా చేసుకుని పాలించినటల


ా తెలుస్ోత ంది.

క్ొక్ిొర్ాజు
(ఇతన్న స్ో దరుడు : రణ్మరధ )
i)మొగిలిచెరువు శాసనం వీర్ి గుర్ించి తెలుపుతరంది.
Ii)రణమరధ తమ ర్ాజదయనిా ‘మంచి క్ ండ విష్య’ మర్ియు ‘క్ ండపలిా ’ పారంతాల వరకు విసత ర్ించాడు
iii)రణమరధక కంఠిక అనే గౌరవ పరద్మన
ై చిహాం గా కంఠాభరణా నిా ధర్ించి ., దానిక్ి ‘రణమరధ కంఠయము’ అనే
పేరు పటారడు
iv) రణమరధ క కంఠయలనిా , కులధనముగా భావించి , తర్ాాత తర్ాల వారు ‘కుల దేవత గా భావించి పూజించారు

89 | P a g e
కుసుమయయ్ుధ I
(ఇతను రణమరధ క్ డుకు )
ఇతను ‘రణమర్ధయ కులతిలక’ అని పిలాబ్డాాడు
ఇతను వేంగి చాళ్ళకయ వంశసుాడెైన చాళ్ళకయ భీమ I క్ి నమమకమైన సేవలు అందించాడు .

విజయ్యదతా గకణ్గ
I ) క్ రవి శాసనాలలో చెపుి నటల
ా గా విజయలదితయ గొణగ , స్ో ద్రుడెైన ‘నిరవాద్య ‘ తో బ్లవంతం గా ర్ాజయం
పో గొటలరకునాాడు . నిరవాద్య తనను తాను ‘ర్ాజయశ్రీ ‘ అనే బిరుద్ు తో సంబ్ో ధించ్ుకునాాడు

కుసుమయయ్ుధ II
(ఇతను విజయలదితయ గొణగ కుమలరుడు )
I )ఇతను ‘వినిత జనాశీయ ‘ అనే పేరు ప ందాడు .
ii)నిరవా ద్య నుండ వచిచన ‘క్ రవి ‘ ర్ాజదయనిా ప ందాడు .
iv)వీర్ి పాలన మంచి క్ ండ , క్ రవి , క్ ండపలిా వరకు వాయపించింది

విజయ్యదతా (క్ర.ీ శ. 960 – క్ర.ీ శ .980 )

కుసుమయయ్ుధ III (క్రీ . శ. 980 – క్ర.ీ శ . 1000 )

గొణగ నిజజ యర్ాజ మలా ప లోభచాలక

కుసుమయయ్ుధ IV

బేతర్ాజు I (క్ర.ీ శ. 1075 – క్ర.ీ శ .1100 )

90 | P a g e
i)ఇతని క్ాలం లో ‘క్ రవి ‘ నుండ ‘గుండయన’ వరకు గల క్ాకతీయ కుటలంబ్ానిక్ి చెందిన పారంతాలు పో గొటలరకునాాడు
ii)బ్ేతర్ాజుని బ్లవంతం గా ‘బ్ తర
త ’ అనే గోదావర్ి పర్వాహక పారంతానిక్ి పంపారు . అయినా ఆయన ‘క్ రవి’ పారంతానిా
ఆకీమించే పరయతాాలు చేశారు . అపుటి నుండ క్ రవి ర్ాజయ ‘బ్ తర
త నాయకులు ‘ గా పేరు ప ందారు
iii)విర్ియలల మలా గూడూరు శాసనం (క్రీ.శ . 1124 ) లో ఎరీ ర్ాజు , బ్ టలర బ్ేతర్ాజు శతరరవులను సంహర్ించి ‘క్ రవి ‘
ర్ాజదయనిా అతనిక్ి అపుగించినటల
ా పేర్ొొనబ్డనది .

కుసుమయయ్ుధ V (క్ర.ీ శ. 1100 – క్ర.ీ శ .1125 )


i) ‘ముతత నెగలళ్ా ‘ఇతని బిరుద్ు
Ii ) ఇతని కుమలరుడు : బ్ తర
త బ్ేత (లేక ) బ్ టలర బ్ేత

బొ తు
త బేత
i)ఇతనిక్ి ‘వినిత జనాశీయ ‘ అనే బిరుద్ు ఉంది .
ii ) ఈయనక్ి ఇద్ద రు కుమలరులు : a ) కుసుమలదితయ VI b )నాగతి ర్ాజ

కుసుమయదతా VI నాగత్ర ర్ాజ


i)ఇతనిక్ి ‘మలరాల క్లసర్ి’ అనే బిరుద్ు ఉంది I )ఇతనిక్ి ‘వివేక నార్ాయణ ‘ అనే బిరుద్ు ఉంది
ii)ఇతను ఈ వంశం లో ఆఖర్ి వాడు
iii)ఇతను క్ాకతీయ గణపతి దేవుని సన
ై యం చేతిలో
ఓడపో యి , తన ‘విసురు నాడు ‘ పారంతానిా వద్లి
పో యలడు .

91 | P a g e
Model questions on Mudigonda Chalukyulu
ముదగకండ చాళ్ళకుాలు (క్రీ. శ. 960 – క్రీ. శ .1125 )

Prepared by : Praturi Potayya Sarma

1 )10వ శతాబిద పారరంభం లో వరంగల్ , ఖమమం పారంతాలలో గల ఏ పారంతాలను ముదిగొండ చాళ్ళకుయలు

పాలించారు ?

ఎ) ముదిగొండ , క్ రవి పారంతాలను

2) ముదిగొండ వంశసుాల చ్ర్ితర గుర్ించి వేటి వలా తెలుసుతంది ?

ఎ )కుసుమలయుధ IV యొకొ దానం శాసనాల వలా ,

బి )కూకునూరు (క్ివ
ీ ాక దానం) తామాపతారలు ,

సి )కుసుమలదితయ నటర రమేశార్ాల లేఖల పరమలణాల వలా

డ ) పైవనిా

జవాబ్ు : డ

4 ) దేనిా ర్ాజధానిగా చేసుకుని పర్ిపాలించ్టం వలా వీర్ిక్ి ముదిగొండ చాళ్ళకుయలని పేరు వచిచంది ?

ఎ ) ముడ గొండూరు ను

4)ముదిగొండ చాళ్ళకయ ర్ాజదయనిక్ి ఏ పారంతాలు సర్ిహద్ుదలుగా ఉండేవి ?

ఎ ) వేంగి , మలలేేడ్ పారంతాలు

5) ముదిగొండ చాళ్ళకయ ర్ాజులు ఏ పారంతానిక్ి రక్షణ బ్ాధయతలు నిరాహించారు ?

92 | P a g e
ఎ) వేంగి ర్ాజయం ఆగలాయ పారంతానిక్ి రక్షణ బ్ాధయతలు వీరు నిరాహించారు

6)ముదిగొండ చాళ్ళకుయలు ఎవర్ి ర్ాజముద్రను ఆచ్రణ లోనిక్ి ద్తత త తీసుకునాారు ?

ఎ ) వేంగి చాళ్ళకుయల ర్ాజముద్రను

7) వేంగి చాళ్ళకుయల ర్ాజముద్ర లో ఏవేవీ ఉనాాయి ?

ఎ ) ఆ ర్ాజముద్ర వర్ాహ లలంఛన , అంకుశ ,నెలవంక , శంఖం , మకర తోరణం , ర్తండు వింజదమర్ాలు ,

ఖలళీ ర్ాజ సింహాసనం , గొడుగుల కలయిక తో కూ డ ఉంది.

8) ఏ శాసనాలలో తెలిపినటల
ా గా క్ క్ిొర్ాజ, రణమరధ అనే స్ో ద్రులు ఈ పారంతానిాఅనగా పరసత ుతం
ఖమమం జిలలాలో గల ముద్ుగొంద్ూరును ర్ాజధానిగా చేసుకుని పాలించినటల
ా తెలుస్ోత ంది ?
ఎ) మొగలి చెరువు శాసనాలలో

9)ఎవర్ి క్ాలం లో ముదిగొండ చాళ్ళకుయలు తమ తమ ర్ాజదయనిా ‘మంచి క్ ండ విష్య , ‘క్ ండపలిా ‘


పారంతాల వరకు విసత ర్ించారు ?
ఎ ) రణమరధ

10 ) రణమరధ ఎవర్ి స్ో ద్రుడు ?


ఎ ) క్ క్ిొ ర్ాజు

11) ఎవరు రణమరధక కంఠిక అనే గౌరవ పరద్మన


ై చిహాం గా కంఠాభరణా నిా ధర్ించి ., దానిక్ి ‘రణమరధ
కంఠయము’ అనే పేరు పటారడు ?
ఎ )రణమరధ (రణమరధక కంఠయలనిా , ‘కులధనము’ గా భావించి , తర్ాాత తర్ాల వారు ‘కుల దేవత గా భావించి
పూజించారు).

12)ఎవర్ి అభయరధ న మేరకు ‘క్రపరుీ’ అనే గాీమలనిా దానం చేశారు ?


ఎ )కుసుమల యుధ అభయరధమర
ే కు, చాళ్ళకయ భీమ I ఇచాచడు

13) ముదిగొండ చాళ్ళకుయలలో ఎవర్ిక్ి ర్ాజయశ్రీ అనే బిరుద్ు ఉంది ?

93 | P a g e
ఎ )విజయలదితయ గొణగ స్ో ద్రుడెైన ‘నిరవాద్య’ కు
14) ముదిగొండ చాళ్ళకుయలలో ఎవర్ిక్ి ‘వినిత జనాశీయ’ అనే బిరుద్ు ఉంది ?
ఎ ) కుసుమలయుధ II

15) కుసుమలయుధ II క్ాలం లో పర్ిపాలన ర్ాజయం ఎకొడెకొడవరకు వాయపించి ఉంది ?


ఎ ) మంచి క్ ండ , క్ రవి , క్ ండపలిా వరకు వాయపించింది
16)కుసుమలయుధ II క్ి ఏది నిర్ావాద్య నుండ అనువంశ్చకంగా వచిచంది ?
ఎ ) క్ రవి
17) కుసుమలయుధ III క్ి ఎంత మంది కుమలరులు ?
ఎ ) నలుగురు వారు : 1)గొణగ 2)నిజజ యర్ాజ 3)మలా ప 4)లోభచాలక

18) ఎవర్ి క్ాలం లో ‘క్ రవి ‘ నుండ ‘గుండయన’ వరకు గల క్ాకతీయ కుటలంబ్ానిక్ి చెందిన పారంతాలు ముదిగొండ
చాళ్ళకుయలు పో గొటలరకునాారు ?
ఎ) బ్ేతర్ాజు I ( క్రీ.శ 1075 – క్రీ. శ. 1100 )

19) బ్ేతర్ాజు I ( క్రీ.శ 1075 – క్రీ. శ. 1100 ) ను బ్లవంతం గా ఎకొడక్ి పంపించారు ?


ఎ ) ‘బ్ తర
త ’ అనే గోదావర్ి పర్వాహక పారంతానిక్ి పంపారు

20) ఎంద్ువలా క్ రవి ర్ాజయ ‘బ్ తర


త నాయకులు ‘ గా ముదిగొండ చాళ్ళకుయలు పేరు ప ందారు ?
ఎ ) బ్ేతర్ాజుని బ్లవంతం గా ‘బ్ తర
త ’ అనే గోదావర్ి పర్వాహక పారంతానిక్ి పంపారు . అయినా ఆయన ‘క్ రవి’
పారంతానిా ఆకీమించే పరయతాాలు చేశారు . అపుటి నుండ క్ రవి ర్ాజయ ‘బ్ తర
త నాయకులు ‘ గా పేరు ప ందారు

21) ఏ శాసనం వలా క్రీ.శ . 1124 లో ఎరీ ర్ాజు , బ్ టలర బ్ేతర్ాజు శతరరవులను సంహర్ించి ‘క్ రవి ‘ ర్ాజదయనిా అతనిక్ి
అపుగించినటల
ా పేర్ొొనబ్డనది ?
ఎ ) విర్ియలల మలా గూడూరు శాసనం (క్రీ.శ . 1124 ) లో ఎరీ ర్ాజు , బ్ టలర బ్ేతర్ాజు శతరరవులను సంహర్ించి ‘క్ రవి
‘ ర్ాజదయనిా అతనిక్ి అపుగించినటల
ా పేర్ొొనబ్డనది

22) కుస్తమయుధ V క గల బిరుకు ఏది ?


ఎ) ‘ంతు నేగేళా’

94 | P a g e
23 ) ఎవరిక ‘వినిత జన్నశీ య ‘ అనే బిరుకు ఉొంది ?
ఎ ) బొతు
ు బేత
24) బొతు
ు బేత క ఇరువురు కుమారులు . వారి పేరు
ా ఏవి ?
ఎ ) కుస్తమాదితు VI మరియు న్నగతిరాజ

25 ) న్నగతి రాజ బిరుకు ఏది ?


ఎ) ‘వివేక్ న్నరాయణ’

26)క్ాకతీయ గణపతి దేవుని అధిక బ్ల సంపనామైన సన


ై యం చేతిలో ఓడపో యి , తన ‘విసురు నాడు ‘ పారంతానిా
వద్లి పో యిన ముదిగొండ చాళ్ళకయ వంశం లో ఆఖర్ి ర్ాజు ఎవరు ?
ఎ ) నాగతి ర్ాజ

95 | P a g e
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Notes prepared by : Praturi Potayya Sarma

కలయాణ్ి చాళ్ళకుాలు (క్ర.ీ శ.973 – క్ర.ీ శ. 1180 )


(వీరు తమని పశ్చచమ చాళ్ళకుయలు అని చెపుుకునాారు .
వీరు బ్ాదామి చాళ్ళకయ వంశసుాల మని చెపుుకునాారు )

తైల I

వికీమయదతా IV

తైల II (క్ర.ీ శ.973 – క్ర.ీ శ. 997 )


ఇతను ర్ాష్ర ర కూటలలను పడ దో సి సాతంతర ర్ాజయం ను స్ాాపించాడు
ఇతని ర్ాజధాని : మలనయఖలట
ఇతని క్ాలం నుండ తెలంగాణ లో పశ్చచమ చాళ్ళకుయల పరభావం ఉంది

సతాాశీయ్ (క్ర.ీ శ.997 – క్ర.ీ శ. 1008 )


ఇతని మర్ో పేరు : “ఇర్ిా బ్డంగ సతాయశీయ”
ఇతని పటర పు ర్ాణి పేరు : దేవ కబ్ా
దేవ కబ్ా కర్ంనగర్ జిలలాలో గల చొపు ద్ండ లో నివసించి
అకొడ దివ క్లశార్ాలయలనిా నిర్ిమంచింది

వికీమయదతా (క్ర.ీ శ.1008 – క్ర.ీ శ. 1015 )

96 | P a g e
జగదేక మలల జయ్ సింహా II (క్ర.ీ శ.1015 – క్ర.ీ శ. 1042 )
వీర్ి క్ాలం నాటి శాసనాలు తెలంగాణ లో అనేక శాసనాలు లభయమయలయయి

తైరలోకా మలల స్ో మశార (క్ర.ీ శ.1042 – క్ర.ీ శ. 1068 )


1)ఇతను ర్ాజధానిని మలనయ ఖలట (మలల ొడ) నుండ కలలయణి క్ి మలర్ాచడు
2)ఇతని సమయం లోనే క్ాకతీయులు కూడా వెలుగు లోక్ి వచాచరు
3) స్ో మేశారుడు, అనుమక్ ండ విష్య’ ని పో ర ల ర్ాజు I చేసన
ి సేవలను గుర్ితంచి ‘క్ానుకగా ఇచాచడు

వికీమయదతా VI (క్ర.ీ శ.1076 – క్ర.ీ శ. 1126 )


1)ఇతని క్ాలం లో ప టా క్లర్త (హైద్ర్ాబ్ాద్ ద్గగ ర గల పటాన్ చెరువు ) , క్ లిా పాక్త (కుల పాక్ లేదా క్ లను పాక ) లను
సైనిక శ్చబిర్ాలుగా ఉపయోగించారు
2)హైద్ర్ాబ్ాద్ నుండ శనిగరం వెళళు రహదార్ి సైనిక ద్ళాలకు పరధాన మలరగ ం గా ఉపయోగ పడంది
3)శనిగరం (వరంగల్ జిలలా / కర్ం నగర్ జిలలా ) పశ్చచమ చాళ్ళకయ సైనాయనిక్ి సని
ై క శ్చబిరంగా ఉపయోగ పడంది
4)ఇతని క్ాలం లోనే కర్ం నగర్ జిలలాలోని ప లలస్ పారంతానిా పాలించిన పో లవాస నాయకులు ర్ాజక్రయ పారధానయం
ప ందారు

5)ప లయవాస నాయ్కుల వంశాన్నక్ి చందన మడ ర్ాజు I , జగగ దేవుడు I,


మడ ర్ాజు II , మంతర కూట గుండర్ాజు
అనే నలుగురు ముఖయమన
ై ర్ాజులు ఈ పారంతానిా 60 సంవతసర్ాలు పాలించారు . వీర్ి పాలన లోనే ప లలస్ లోని
పౌలసేత శార్ాలయం , వికీమలల జీనాలయం నిర్ిమంచి వాటిక్ి విర్ాళాలను ఇచాచరు

6)తెలంగాణ లో తెైలల III , స్ో మేశార IV పాలనా సమయం లో పశ్చచమ చాళ్ళకుయల ఆధిపతయం అంతర్ించింది .
ఈ సమయం లో ద్కొను పారంతం లో మూడు పరధాన ర్ాజయ వంశాల ైన
(i)క్ాకతీయ్ ( వరంగల్ ), (ii)య్యదవులు లేదా స్ౌనులు (దేవగణర్ణ ) ,
(iii) హొయ్స్ాలలు (దాార సముదరం ) పారధానాం సంతర్ణంచుకునాాయి

97 | P a g e
Model questions on Kalyani Chalukyulu
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Prepared by : Praturi Potayya Sarma

కలయాణ్ి చాళ్ళకుాలు (క్ర.ీ శ.973 – క్ర.ీ శ. 1180 )


1)ఎవరు తమని పశ్చచమ చాళ్ళకుయలమని అని చెపుుకునాారు మర్ియు బ్ాదామి చాళ్ళకయ వంశసుాల మని
చెపుుకునాారు ?
ఎ)కలలయణి చాళ్ళకుయలు
2)కలలయణి చాళ్ళకుయలలో పరసద
ి ధ ి ప ందిన మొద్టి ర్ాజులు ఎవరు ?
ఎ ) తెల
ై I మర్ియు వికీమలదితయ IV
3) ఎవరు ర్ాష్ర ర కూటలలను పడ దో సి సాతంతర ర్ాజయం స్ాాపించాడు ?
ఎ ) తైల II (క్ర.ీ శ.973 – క్ర.ీ శ. 997 )

4) తైల II (క్ర.ీ శ.973 – క్ర.ీ శ. 997 ) ర్ాజధాన్న ఏద ?

ఎ ) మయనాఖట
5) ఎవర్ి క్ాలం నుండ తెలంగాణ లో పశ్చచమ చాళ్ళకుయల పరభావం ఉంది ?
ఎ ) తైల II (క్ర.ీ శ.973 – క్ర.ీ శ. 997 )

6) “ఇర్ిా బ్డంగ సతాయశీయ” అనే మర్ో పేరు ఎవర్ిక్ి ఉంది ?


ఎ ) సతాాశీయ్ (క్ర.ీ శ.997 – క్ర.ీ శ. 1008 )

7) సతాాశీయ్ (క్ర.ీ శ.997 – క్ర.ీ శ. 1008 ) పటట పు ర్ాణ్ి ఎవరు ?

ఎ ) దేవ కబెె
8)కర్ణంనగర్ జలయలలో గల చకపప దండ లో న్నవసించి దవ క్శార్ాలయ్యన్నా న్నర్ణమంచిన పటట పు ర్ాణ్ి ఎవరు ?
ఎ ) దేవ కబెె
9) వికీమయదతా ఏ క్ాలం లో పర్ణ పాలన చేశాడు ?
ఎ) క్ర.ీ శ.1008 – క్ర.ీ శ. 1015
10 ) ఎవర్ణ క్ాలం లో తెలంగాణ లో కలలయణి చాళ్ళకుయల అనేక శాసనాలు లభయమయలయయి ?
ఎ )జగదేక మలల జయ్ సింహా II (క్ర.ీ శ.1015 – క్ర.ీ శ. 1042 )

11) ఎవరు ర్ాజధానిని మలనయ ఖలట (మలల ొడ) నుండ కలలయణి క్ి మలర్ాచడు ?

98 | P a g e
ఎ )తరల
ై ోకా మలల స్ో మశార (క్ర.ీ శ.1042 – క్ర.ీ శ. 1068 )
12) తరల
ై ోకా మలల స్ో మశార (క్ర.ీ శ.1042 – క్ర.ీ శ. 1068 ) క్ాలం లో వెలుగు లోక్ి వచిచంద ఎవరు ?
ఎ ) క్ాకతీయ్ులు
13) ఎవరు అనుమక్ ండ విష్య’ ని పో ర ల ర్ాజు I చేసన
ి సేవలను గుర్ితంచి ‘క్ానుకగా ఇచాచడు ?

ఎ )తరల
ై ోకా మలల స్ో మశార (క్ర.ీ శ.1042 – క్ర.ీ శ. 1068 )
14) ఎవర్ణ క్ాలం లో ప టా క్లర్త (హైద్ర్ాబ్ాద్ ద్గగ ర గల పటాన్ చెరువు ) , క్ లిా పాక్త (కుల పాక్ లేదా క్ లను పాక )
లను సైనిక శ్చబిర్ాలుగా ఉపయోగించారు ?
ఎ ) వికీమయదతా VI (క్ర.ీ శ.1076 – క్ర.ీ శ. 1126 )

15) వికీమయదతా VI (క్ర.ీ శ.1076 – క్ర.ీ శ. 1126 ) క్ాలం లో హద్


ై ర్ాబ్ాద్ నుండ శనిగరం వెళళు రహదార్ి
ఎవర్ిక్ి పరధాన మలరగ ం గా ఉపయోగ పడంది ?
ఎ )సైనిక ద్ళాలకు
16) ఏది పశ్చచమ చాళ్ళకయ సన
ై ాయనిక్ి సైనిక శ్చబిరంగా ఉపయోగ పడంది ?
ఎ ) శనిగరం (వరంగల్ జిలలా లోది గాని / కర్ం నగర్ జిలలా లోది గాని )
17) ఎవర్ి పాలనా క్ాలం లోనే కర్ం నగర్ జిలలాలోని ప లలస్ పారంతానిా పాలించిన ప లవాస నాయకులు ర్ాజక్రయ
పారధానయం ప ందారు ?
ఎ ) వికీమయదతా VI (క్ర.ీ శ.1076 – క్ర.ీ శ. 1126 )

18) 60 ఏళ్ళు పాలించిన ప లయవాస నాయ్కుల వంశాన్నక్ి చందన నాలుగు ముఖా ర్ాజులు ఎవరు ?

ఎ )మడ ర్ాజు I , జగగ దేవుడు I, మడ ర్ాజు II , మంతర కూట గుండర్ాజు


19) ఎవరు ప లలస (కర్ంనగర్ జిలలా ) లోని పౌలసేత శార్ాలయం , వికీమలల జీనాలయం నిర్ిమంచి వాటిక్ి విర్ాళాలను
ఇచాచరు ?
ఎ ) 60 ఏళ్ళు పాలించిన ప లయవాస నాయ్కుల వంశాన్నక్ి చందన నాలుగు ముఖా ర్ాజులు మడ ర్ాజు I ,
జగగ దేవుడు I, మడ ర్ాజు II , మంతర కూట గుండర్ాజు
20) తెలంగాణ లో ఎవర్ి పాలనా సమయం లో పశ్చచమ చాళ్ళకుయల ఆధిపతయం అంతర్ించింది ?
ఎ ) తెల
ై ల III , స్ో మేశార IV

21) తెల
ై ల III , స్ో మేశార IV సమయం లో ద్కొను పారంతం లో ఏ మూడు పరధాన ర్ాజయ వంశాలు పారధానాం

సంతర్ణంచుకునాాయి ?
ఎ )(i)క్ాకతీయ్ ( వరంగల్ ), (ii)య్యదవులు లేదా స్ౌనులు (దేవగణర్ణ ) ,
(iii) హొయ్స్ాలలు (దాార సముదరం )

99 | P a g e
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I / GROUP IV EXAMS.
TSLPRS SUB-INSPECTOR /CONSTABLE EXAMS.
Prepared by : Praturi Potayya Sarma

శాతవాహనుల అనంతర క్ాలం (క్ర.ీ శ.3 వ శతాబద ం – క్ర.ీ శ. 12 వ శతాబద ం ) - పర్ణపాలన

1)శాతవాహనుల అనంతర క్ాలం లో అతి పద్ద విభాగం పర్ిపాలనా పరం గా ‘ర్ాష్ర ంర ‘ ఉండేద.ి దీనిక్ి ఎవరు ఆధిపతయం
వహించేవారు ?
జవాబ్ు : మహాసేనాధిపతి
2)ర్ాష్ారరనిా ర్తండు భాగాలుగా విభజించారు . అవి ఏవి ?
జవాబ్ు : ‘దేశ’ మర్ియు ‘విష్య’
3)ర్ాజయం లో అతి చినా పర్ిపాలనా విభాగం ఏది ?
జవాబ్ు : గాీమం / పలా లు
4)గాీమ పద్ద ను ఏమనేవారు ?
జవాబ్ు : మహా తలలార
5) నాయయలధిక్ార్ిని ఏమనేవారు ?
జవాబ్ు : మహా ద్ండనాయక
6)చాళ్ళకుయల క్ాలం నుండ తెలంగాణా పారంతం లో పర్ిపాలనా పద్ధ తరలు అన్సా ఏ వయవసా ను పో లి ఉండేవి ?
జవాబ్ు : కనాడ ర్ాజయ
7) తెలంగాణా పారంతం 50 – 70 గాీమల ల సమూహంతో కూడన ‘ర్ాష్ారరలు ‘ , వేటిగా విభజించ్బ్డాాయి ?
జవాబ్ు : ‘విష్యలు’ మర్ియు ‘భుక్ిత ‘ లు గా
8) ఈ క్ింది వాటిలా ో ఏది కర్తక్ర ?
ఎ)’ర్ాష్ర ప
ర తి ‘ : సన
ై ాయనిక్ి పౌర సంబ్ంధమన
ై పర్ిపాలనకు ఆధిపతయం , క్ నిా సంద్ర్ాభలలో ‘స్ామంత ర్ాజు ‘ లలగా
భోగాలను అనుభవించేవాడు
బి )’విష్యపతి ‘: వయవహార విష్యలలలో ర్ాష్ర ప
ర తి క్ి సర్ిసమలనంగా ఉండేవాడు
సి) ‘భోగపతి ‘ : పనుా వసూలు , ర్ాబ్డ మొద్ల ైన విష్యలలకు అధిపతిగా ఉంటూ గాీమలధిక్ార్ియిన
ై ‘నలలగ వుండా
/ గవుండా ‘ ల సహక్ారంతో పర్ిపాలన స్ాగించేవాడు
డ ) పవ
ై నిా
జవాబ్ు : డ
9)శాసనాల దాార్ా ఎవర్తవరునాారని తెలుస్ోత ంది ?

100 | P a g e
ఎ )’పర్ గడెా ’
బి )సేన బ్ో వ /గాీమ గణకుడు (Village Accountant)
సి ) సేనాధిపతి (Commander of Army); ‘ఎకొటే ‘ (Warrior Class) లేదా సైనిక కుటలంబ్ం
డ ) పవ
ై నిా
జవాబ్ు : డ

10)ఇక్షవాకుల ర్ాజధాని ఏది ?


జవాబ్ు : విజయపుర్ి
11) ఇక్షవాకుల తర్ాాత , నాటి వరత క వాయపార్ాలలో పేరు ప ందిన దానాలు చేసిన వారు ఎవరు / కటర డాలు కటిరన వారు
ఎవరు ?
జవాబ్ు : ‘నిగమ’ ; ‘శేీణి ‘ ; ‘వనిజ ‘ ; లేదా ‘శటిర ‘
12)ఇక్షవాకుల క్ాలం నాటి నాణాలు ఎలలంటివి ?
జవాబ్ు : చినావి
13) విష్ర
ి కుండనులు ఎలలంటి నాణాలు ఇచేచవారు ?
జవాబ్ు : ర్ాగి పూత పూసిన ఇనుప నాణాలను
14) ‘మరటల
ా ‘ , ‘మతత ర్’ , ‘నివరత న ‘ , ఖండుగ, ‘ర్ాజమలన ‘, ‘ర్ాచ్మలన’ అనే పదాలు దేనిక్ి సంబ్ంధించినవి ?
జవాబ్ు : భూముల చినా క్ లత పరమలణాలు
15) శాసనాలలో తెలిపిన వివిధ రక్ాల నేలల గుర్ించి తెలుపండ ?
ఎ )న్సరు నేల / పాన్సయ క్షలతంర
బి )పనాస / చితత డనేల
సి ) ర్ాజయ భూమి ; మర్ియు ‘పూదొ ంట/పూవిన తొంట
జవాబ్ు : పవ
ై న్సా
16)కృతిరమ మైన జలలశయలలను ఏమని పిలిచేవారు ?
జవాబ్ు : ‘క్లర్త ‘ , ‘సముద్రం ‘ , ‘కుంటలు’ , ‘తటక్ాలు’ అని పిలిచేవారు
17) ఈ క్ింది వాటిలా ో ఏది కర్తక్ర ? (కృతిరమ జలలశయం : ఉనా పారంతం )
ఎ ) మది వోజన క్తర్త : మద్క్
బి ) భీమ సముద్రము : మహబ్ూబ నగర్
సి ) బ్ృహత తటాక : నలగగండ
డ ) పవ
ై న్సా
జవాబ్ు : డ

101 | P a g e
18) ‘అచెచబ్ా సముద్ర ‘ ఎకొడుంది ?
జవాబ్ు : చొపుద్ండ
19) ‘డరమలమలు’ , ‘అరువణాలు’ ఏవి ?
జవాబ్ు : నాణాలు
20) ‘అయయవోళ 500 ‘ , ‘ఉభయ నానాదేశ్చ’ , ‘నకరము ‘ ఏమిటి ?
జవాబ్ు : వాయపార సంసా లు
21)మహామండేలేశార , మహా స్ామంతాధిపతి, మహాజన , గవుండ , పర్ గడె ‘ నల్ గవుండ , సేన బ్ో వ , ఎకొ ట
ఏమిటి ?
జవాబ్ు : పర్ిపాలన సంఘలలు
22) ఇక్షవాకు వంశం లో ఎవర్ి వలా బ్ౌధ్ధ మతం మిక్ిొలి పో ష్ించ్ బ్డంది ?
జవాబ్ు : ర్ాణులు
23) నాగారుజన క్ ండ, నేల క్ ండపలిా , అనుపు , నంది క్ ండ (నలగగండ ) లలో బ్ౌధ్ధ మతం లో గల ఏ శాఖలకు
ముఖయపారంతాలు అయలయయి ?
జవాబ్ు : ‘తెరవాద్’ మర్ియు ‘మహాయలన ‘
24) వేములవాడ చాళ్ళకయ ర్ాజు , అర్ిక్స
ల ర్ి II క్ాలం లో ఏది నిర్ిమంచ్ బ్డంది ?
జవాబ్ు : ‘తిరభువన తిలక బ్ా(వా )సడ అనే జతన
ై ఆలయం
25) శభ ద్మమ జినాలయం ఎవరు నిర్ిమంచారు ? (దీనిలో జతైన కవి స్ో మదేవుడు పరధాన గురువుగా
నియమించ్బ్డాాడు )
జవాబ్ు : బ్దెదగ
26)పటాన్ చెరువు , బ్ో ధన్ , ఉజిజ లి , క్ లను పాక , పద్ క్ డుమూరు , తొగర కుంట దేనిక్ి స్ాక్ష గా నిలిచాయి ?
జవాబ్ు : పరముఖ జతన
ై పారంతాలు గా
27) విజయ పుర్ి లో ఏవి నిర్ిమంచ్ బ్డాాయి ?
జవాబ్ు : యలగ శాల , పుష్ు భద్ర (శ్చవ ) , మహా సేన , అష్ర భుజ (విష్ర
ి ) , హారతి ( శక్ిత )
28) విజయ పుర్ి ద్గగ ర లో గల మంచికలుా పారంతం లో ఏవి నిర్ిమంచ్బ్డాాయి ?
జవాబ్ు : నాగలశార స్ాామి , హాలమ్ పరస్ాామి , జీవ శ్చవ స్ాామి వారా దేవాలయలలు
29) శ్రీశల
ై క్షలతర మతానిక్ి నాలుగు పరధాన దాార్ాలు ఏవి ?
జవాబ్ు : తిరపుర్ాంతకం (తూరుు ) , సిధ్ధవటము (ద్క్షణ ) , ఉమలమహేశారం (ఉతత ర ) , అలంపూర్(పడమర )
30)పరముఖ వెష్
ై ి వ మలట పారంతాలు ఏవి ?
జవాబ్ు : బ్ూరుగు గడా , మకత ల , లింగగిర్ి
31) ఇక్షవాకుల క్ాలం లో శ్రీ పరాతం దేనిలో విశ్చష్ర స్ాానానిా సంపాదించ్ుకుంది ?

102 | P a g e
జవాబ్ు : బ్ౌధ్ధ మత అధయయనానిక్ి
32)ఉదో యతన (8వ శతాబ్ద ం ) పారకృత భాష్లో దేనిా రచించాడు ?
జవాబ్ు : ‘కువలయమలన ‘ (దీనిలో విజయపుర్ి గుర్ించి ఉంది )
33)నాగారుజన క్ ండలో ఉండ నాగారుజనుడు దేనిా బ్ో ధించాడు ?
జవాబ్ు : మలధయమిక తతా శాస్ాతరనిా
34) విష్ర
ి కుండనుల క్ాలం లో వెద
ై క
ి మత వాయపిత వలా వేటి నిర్ామణం జర్ిగింది ?
జవాబ్ు: ఘటికలు
35) ఏ శతాబిద చివర్ి భాగం లో తెలుగు భాష్ నెమమదిగా పారచ్ురయం లోక్ి వచిచనటల
ా మనక్ి శాసనాల దాార్ా తెలుస్ోత ంది
?
జవాబ్ు : 9వ శతాబ్ద పు చివర్ి భాగం లో
36 ) ఇక్షవాకులు నిర్ిమంచిన సూ
ా పాలు , విహార్ాలు , చెత
ై నయ నిర్ామణాలలో వేటిని బ్ాగా అనుకర్ించారు ?
జవాబ్ు : మధుర , అమర్ావతి , కుష్ాణుల శ్చలు శలి
ై ని
37) ఎపుటి నుండ విజయ పుర్ి పారంతాలలో చాలల వెద
ై క
ి సంపరదాయ కటర డాలు నిర్ిమంచ్బ్డాాయి ?
జవాబ్ు : ఎహువల చాంతమూలు ని పాలన లో 10వ సంవతసరం నుండ
38) ఏది ఆలయ నిర్ామణాలకు నాంది గా నిలిచింది ?
జవాబ్ు : పుష్ు భదారలయం
39 ) 7వ శతాబ్ద ం నుండ బ్ాదామి చాళ్ళకుయలు ఆలయ నిర్ామణం లో నూతన శలి
ై ని పరవశ
ే పటారరు . దాని పేరు ఏమి ?
జవాబ్ు : ‘వేసర ‘
40) ‘వేసర ‘ దేని సమిమళతం ?
జవాబ్ు : ఉతత ర భారతం లో గల ‘నగర ‘ , ద్క్షణ భారతం లో గల ‘ద్రవిడ’ శైలి ల సమిమళతం
41) వేముల వాడ చాళ్ళకుయలు దేనిా విర్ివిగా ఉపయోగించారు ?
జవాబ్ు : ‘వేసర ‘
42) ఎకొడ శ్చవాలయలలలో ‘వేసర ‘ శైలిని చ్ూడగలము ?
జవాబ్ు : అలంపూర్ (గతంలో మహబ్ూబ నగర్ జిలలాలో ఉండేది )
43) ఏ జతన
ై దేవాలయలలలో ‘వేసర ‘ శైలిని చ్ూడగలము ?
జవాబ్ు : వేములవాడ , శనిగరం , క్ోరుటా , క్ లనుపాక

103 | P a g e
TELANGANA HISTORY - QUESTION AND ONE WORD ANSWERS
1. భారతదేశంలో అతిపద్ద 2వ జతైన మత క్షలతంర ?

– క్ లనుపాక

2. నిజదం స్ాాపించిన అరబీా పర్ిశోధన అధయయన సంసా ?

– దాయరత – ఉల్మ-మలర్ిఫ్

3. భకత ర్ామదాసు వారసిన మొతత ం క్రరతనలు 198, క్ాగా అంద్ులో సంసొృత భాష్లో వారసినవి ఎనిా?
– 16

4. హద్
ై ర్ాబ్ాద్ స్ాాతంతో్ాద్యమ పో ర్ాటం-నా అనుభవాలు జదఞపక్ాలు – రచ్యిత?

– స్ాామి ర్ామలనంద్తీరా

5. ఇటీవల విడుద్ల న
ై రజిన్సక్ాంత సినిమల ‘కబ్ాలి’లో, రజిన్సక్ాంత జతైలులో ఉనాపుుడు చ్దివిన
పుసత కం – My Father Balaiah రచ్యిత ఎవరు?

– వెై. సతయనార్ాయణ

6. ”స్ాగిపో వుటే – జీవితం – ఆగిపో వుటే మరణం” అనా గొపు తెలంగాణ కవి?

– క్ాళోజీ నార్ాయణర్ావు

104 | P a g e
7. ఆంధర స్ారసాత పర్ిష్తను తెలంగాణ స్ారసాత పర్ిష్తగా మలర్ిచన సంవతసరం?

– 2015 ఆగసుర

8. భవన నిర్ామణ కూలీగా హైద్ర్ాబ్ాద్వచిచ తెలంగాణ ఉద్యమలనిా చెైతనయపర్ిచే కవితలు


వారసినవారు?

– డా|| అందెశ్రీ

9. తొలి పరపంచ్ తెలుగు మహాసభలు ఏ సంవతసరంలో జర్ిగినవి?

– 1975

10. ”క్ాళోజీ వెైద్య విశావిదాయలయం” ఎకొడ స్ాాపించ్బ్ో తరనాారు?

– వరంగల్

11. నిజదం ఉరద


ద భాష్ను బ్ో ధనా భాష్గా ఏ సంవతసరంలో పరవేశపటారడు?

– 1920

12. 1952లో నెహూ ర పిలుపుమేరకు ఎమమలేయగా పో టీచేసి ఓడపో యిన తెలంగాణ మహాకవి?

– క్ాళోజీ (వరంగల్)

13. అంపశయయ నవీన్ అసలు పేరు?

– దొ ంగర్ి మలా యయ

14. నలా గొండ జిలలాలోని యలద్గిర్ిగుటర ఏ ఋష్ి పేరుతో వచిచంది?

– ఋష్యశృంగుని కుమలరుడు యలద్వరుష్ి

15. మరణానంతరం క్లంద్ర స్ాహితయ అక్ాడమి అవారుా ప ందిన కవి?

– గడయలరం ర్ామకృష్ి శరమ

105 | P a g e
16. నాగారుజనక్ ండలో ఎనిా బ్ౌద్ధ ఆర్ామలలు కలవు?

– సుమలరు 30

17. ”సర్ాదర్ సర్ాాయి పాపడు” – పుసత క రచ్యిత?

– ముక్ాొమల

18. ”ద్తాతతేయ
ర స్ాామి” ఆలయం తెలంగాణలో ఎకొడ వుంది?

– మహబ్ూబనగర్జిలలాలోని ‘మకత ల్’

19. దాశరథి కృష్ి మలచారయ తన ‘తిమిరంలో సమరం’ ఎవర్ిక్ి అంక్ితం ఇచాచరు?

– తన ‘అమమ’గార్ిక్ి

20. ‘పరథమలంధర దేశ్రయ’ పుర్ాణానిా (వారసింది ఎవరు?) – ”బ్సవపుర్ాణం” అంటారు.

– పాలుొర్ిక్ి స్ో మనాథుడు

21. తొలియోగ శాసత ర


ీ చ్న చేసిన తెలంగాణ కవి?

– పరశర్ామ పంతరలు లింగమూర్ిత – ”శ్చవయోగస్ారం”

22. మునసబదార్ పద్విని వదిలేసి – సంఘ సంసొరత గా మలర్ినది?

– ర్ావిచెటర ల రంగార్ావు

23. మొహరం ఫో క్ స్ాంగ్స ఇన్ తెలుగు – (1964)?

– బిరుద్ుర్ాజు ర్ామర్ాజు

24. తెలుగులో లలితగతాలపై తొలి పర్ిశోధనచేసిన తెలంగాణ వయక్ిత?

– డా. వడేా పలిా కృష్ి

25. తెలుగులో తొలిస్ార్ిగా ఉరద


ద పరక్య
ిీ ల ైన ”గజల్స” ”రుబ్ాయిా”లను పరవేశపటిరన కవి?

106 | P a g e
– దాశరధి కృష్ి మలచారయ

26. ఘంటస్ాల పాడన పాటలలో ఏ కవి వారసినవి ఎకుొవ?

– డా|| సి. నార్ాయణర్తడా

27. ‘పేర్ిణ’ి నృతాయనిా పరచారంలోక్ి తెచిచన నృతయక్ారుడు?

– డా|| నటర్ాజ ర్ామకృష్ి

28. ‘హైద్ర్ాబ్ాద్ సంస్ాాననద్యమ చ్ర్ిత’ర వారసింది?

– క్ాటం లక్షీమనార్ాయణ

29. తెలంగాణలో (హైదారబ్ాద్లో) పరపథ


ర మ సంసొృత గీంధాలయలనిా స్ాాపించింది?

– ర్ావిచెటర ల రంగార్ావు

30. ర్ామలయణానిా 108స్ారుా లిఖించిన కవి?

– నరహర్ి గోపాలలచారుయలు

31. ‘లలిత కళా సమితి’ సంసా ను స్ాాపించిన సిదధ ప


ి ేట చితరక్ారుడు?

– క్ాపు ర్ాజయయ

32. తెలంగాణలోనే మొటర మొద్టి పరచ్ురణ సంసా ?

– విజదఞన చ్ందిక్
ర ాగీంథ మండలి

33. హైదారబ్ాద్లో ‘ఎరీగడా ’ పిచిచ ఆసుపతిర ఏ సంవతసరంలో నిర్ిమంచ్బ్డంది ?

– 1897

34. దేవరక్ ండ ‘గాంధీ’ అని ఎవర్ిని అంటారు?

– మునగాల క్ ండల్ర్ావు

107 | P a g e
35. తెలంగాణలో తొలి ర్తత
ై ర క్ావయం వారసింది?

– గంగుల శాయిర్తడా

– సిలివేరు లింగమూర్ిత

108 | P a g e
తలంగాణ్ాలో స్ామజక , స్ాంసొృత్రక , ర్ాజక్రయ్ చైతనాం (FOR TSPSC )(Part – 1 )

పారతూర్ి పో తయయ శరమ


8143189271
1)హైద్ర్ాబ్ాద్ సంస్ాానం లో ఉనా మూడు భౌగోళక పారంతలేవి ?
a) తెలంగాణా b)మర్ాఠాాడ c) కర్ాిటక
జవాబ్ు : పై మూడు
2) గతం లో ఎవర్ి అధీనం స్ాాధీనం లో వేల ఎకర్ాల భూము లుండేవి ?

జవాబ్ులు : జగిర్ద ారులు ,జమిందారులు, సంస్ాానాధి పతరలు , దేశ్ ముఖ లు, దేశ్ పాండే లు

3) 19 వ శతాబ్ద ం ర్తండవ భాగం లో హద్


ై ర్ాబ్ాద్ వచిచన స్ాహితీ వేతతలు ఎవరు ?

జవాబ్ు : మీర్ాజ ఖలన్ ధాఘ్ , హఫీజ జలీల్ హసన్ జలీల్ , మౌనిష అమీర్ , అహమద్ మి నెై

4) ఏ పరముఖ ఉరద
ద కవి హద్
ై ర్ాబ్ాద్ కు వలస వచాచరు ?

జవాబ్ు : అమీర్ ర్ాంపూర్

5) ఉరద
ద భోధన భాష్గా పారరంభమన
ై విశా విదాయలయం ఏది ?

జవాబ్ు : ఉస్ామనియల విశావిదాయలయం

6) ఉరద
ద భాష్ాభ వృదిద క్ోసం మౌలిా అబ్ుదల్ హక్ దేన్సా పారరం భంచారు ?

జవాబ్ు : అంజుమన్ తారక్ – ఇ – ఉరద


7) తెలంగాణా లో ఒదిదర్ాజు స్ో ద్రులు గా పేర్ొందిన సీతార్ాం చ్ంద్ర్ ర్ావు , ర్ాఘవ రంగా ర్ావు లు 1920 లో దేన్సా

పారరంభం చారు ? ఇది వరంగల్ జిలలా లోని ఇనుగుర్ిత గాీమం నుండ వెలువడేది .

జవాబ్ు: ‘తెలుగు ‘ వార పతిరక

8) నలగగండ నుండ ‘న్సల గిర్ి ‘ వార పతిరక ఎవర్ి సంపాద్కతాం లో వెలువడేది ?

జవాబ్ు : ష్బ్ావీసు ర్ామ నర్ిసంహా ర్ావు

9) ఎవర్ి సంపాద్కతాం లో డెకొన్ క్ాీనికల్ అనే ఇంగా ష పతిరక వెలువడంది ?

109 | P a g e
జవాబ్ు : బ్ుకొ పటాం ర్ామలచారుయలు

10) సురవరం పరతాప ర్తడా ర్ాసిన ముఖయ గీంధం ఏది ?

జవాబ్ు : ఆంధురల స్ాంఘిక చ్ర్ితర .

చ్ంపక్ి భరమర విష్ాద్ం , పేరమలరుణం , హింద్ువుల పండుగలు , హైంద్వ ధరమ వీరులు , ర్ామలయణ విశేష్ములు

ఆయన ర్ాసిన ఇతర గీంధాలు .

11 )1925 గోలగొండ పక్ష పతిరక స్ాాపించి , సంపాద్ కతాం నిరాహించింది ఎవరు ?

జవాబ్ు : సురవరం పరతాప ర్తడా

12) బ్ూరుగల ర్ామకృష్ి ర్ావు ర్ాసిన పుసత క్ాలేవీ ?

జవాబ్ు : పండత ర్ాజ పంచామృతం , కృష్ి శతకం

13)ఎవర్ిని అభనవ పో తన అంటారు ?

జవాబ్ు : వానమలమల ై వరదాచారుయలు

14)వానమలమల ై వరదాచారుయలు ర్ాసిన పుసత క్ాలేవీ ?

జవాబ్ు : పో తన చ్ర్ితర , విపర లబ్ధ

15)మలడపాటి హనమంత ర్ావు ర్ాసిన గీంధం ఏది ?

జవాబ్ు : తెలంగాణా లో ఆంధోర ద్యమం

16)1946 నుండ 1951 వరకు జర్ిగిన తెలంగాణా స్ాయుధ పో ర్ాటం లోని వివిధ ఘటారలను ఎవరు తన పుసత కం ‘వీర

తెలంగాణా ‘ గీంధం లో ర్ాస్ారు ?

జవాబ్ు : ర్ావి నార్ాయణ ర్తడా

17)1943 లో ఆంధర స్ారసాత పర్ిష్త స్ాా పించారు . దీని మొద్టి అధయక్షుడు ఎవరు ?

జవాబ్ు : లోకనంది శంకర నార్ాయణర్ావు

18)దాశరధి కృష్ి మలచారుయలు ర్ాసిన పుసత క్ాలేవీ ?

110 | P a g e
జవాబ్ు : అగిా ధార , రుద్ర వీణ

19)‘నా తెలంగాణా క్ోటి రతనాల వీణ ‘ అనే మకుటం తో గలయలలు ర్ాసిన దేవరు ?

జవాబ్ు : దాశరధి కృష్ి మల చారుయలు

20)దాశరధి రంగా చారుయలు ర్ాసిన నవలలు / పుసత క్ాలేవి ?

జవాబ్ు : చిలా ర దేవుళ్ళు , జదనపద్ం

21)‘పరజల మనిష్ి ‘ , ‘ గంగు ‘ , ర్ామపు రభస అనే స్ాంఘిక , ఆర్ిధక నేపధయ నవలలు ర్ాసిన దేవరు ?

జవాబ్ు : వటిరక్ోట ఆళాారు స్ాామి

22)హైద్ర్ాబ్ాద్ లో శ్రీ కృష్ి దేవర్ాయ ఆంధర భాష్ నిలయం అనే గీంధాలయం ఎపుుడు స్ాాపించారు ? ఇది తెలంగాణా

లో తొలి తెలుగు గీంధాలయం .

జవాబ్ు : 1901

23)ఎవర్ి కృష్ి వలా హద్


ై ర్ాబ్ాద్ లో శ్రీ కృష్ి దేవర్ాయ ఆంధర భాష్ నిలయం అనే గీంధాలయం 1901 స్ాాపించారు?

జవాబ్ు:క్ మర్ాీజు లక్షమణ ర్ావు , ర్ావి చెటర ల రంగా ర్ావు , మునగాల ర్ాజద , నాయని వెంకట రంగార్ావు

24)1905 లో దేన్సా స్ాాపించారు ?

జవాబ్ు : శ్రీ ర్ాజర్ాజ నర్లంద్ర ఆంధర భాష్ నిలయం

25)సిక్ిందారబ్ాద్ లో ఆంధర సంవర్ిధని గీంధాలయం ఎపుు డు స్ాాపించారు ?

జవాబ్ు: 1905

26)1906 లో ఎవరు విజదఞన చ్ందిక


ర గీంధ మండలి ని స్ాాపించారు ?

జవాబ్ు : క్ మర్ాీజు వెంకట లక్షమణ ర్ావు (దీనిా 1908 లో మదారస్ కు తరలించారు )

27)గీంధాలయో ద్యమలనిక్ి కృష్ి చేసన


ి దేవరు ?

జవాబ్ు: క్ మర్ాీజు వెంకట లక్షమణ ర్ావు , వటిరక్ోట ఆళాారు స్ాామి

28)190 6 లో వివేక వరధ ని పాఠ శాల స్ాాపించిన దేవరు ? తర్ాాత ఇది వివేక వరధ ని విద్య సంసా గా అభ వృదిద చెందింది

111 | P a g e
జవాబ్ు : క్లశవ ర్ావు క్ోరట్ కర్ , వామన్ ర్ామచ్ంద్ర నాయక్ , గణపతి ర్ావు హర్ిదకర్

Notes on Kakateeyulu
క్ాకతీయ్ులు (క్రీ. శ.956 – క్రీ. శ .1323 )

Prepared by : Praturi Potayya Sarma

క్ాకతీయ్ులు

స్ామంత క్ాకతీయ్ ర్ాజులు సాతంతర పాలకులు


నృప వెనా (ద్ురజయ వంశం లో జనిమంచాడు )(సుమలరు క్రీ. శ.800 - క్రీ. శ .815)
మొదటి గుండన ( s/o.వెనా ) (సుమలరు క్రీ. శ.815 ____?)

ర్ండవ గుండన (grand son of వెనా ) (సుమలరు క్రీ. శ. __ ?___ క్రీ.శ.865)

మూడవ గుండన (వెనా యొకొ మున్నమనుమడు ) (క్ర.ీ శ. 900 కు ముందే మరణ్ించాడు )

ఎర్ణయ్ ర్ాష్టాకూట s/o.మూడవ గుండర్ాజు

(‘క్ొరవి ‘ పాలకుడగా న్నయ్మంచబడాుడు )

బేత్రయ్

నాలుగవ గుండర్ాజు s/o.బేత్రయ్ (క్ర.ీ శ.956 శాసనం )

(క్ాకరత య గుండన, ఇతన్నక్ి మర్ణపేరు )


(‘క్ొరవి ‘ పారంతం లో స్ాాతంతరయం పరకటించుకునాాడు )

మొదటి బేత ర్ాజు s/o.నాలుగవ గుండర్ాజు


(క్ర.ీ శ.1000 - క్ర.ీ శ.1052 ) (అనుమక్ొండ నుండ పర్ణపాలన చేశాడు )

మొదటి పోర ల ర్ాజు s/o.మొదటి బేత ర్ాజు

112 | P a g e
(క్ర.ీ శ.1052 - క్ర.ీ శ.1076 )

ర్ండవ బేత ర్ాజు s/o.మొదటి పోర ల ర్ాజు (క్ర.ీ శ.1076 - క్ర.ీ శ.1108 )

దురగ ర్ాజు s/o.ర్ండవ బేత ర్ాజు (క్ర.ీ శ.1108 - క్ర.ీ శ.1116 )

ర్ండవ పోర ల ర్ాజు (దురగ ర్ాజు యొకొ జాష్ట స్ో దరుడు ) (క్ర.ీ శ.1116 - క్ర.ీ శ.1157 )

113 | P a g e
Notes on Kakateeyulu
క్ాకతీయ్ులు (క్రీ. శ.895 – క్రీ. శ .1323 )

Prepared by : Praturi Potayya Sarma

ర్ాజా స్ాాపకుడు : వెనా

ర్ాజధానులు : అనుమక్ొండ , వరంగల్

భాష్ : తలుగు

మతము : జన
ై , హందూ (శైవ )

ర్ాజ చిహాాలు : గరుడ , వర్ాహ

విదేశ్ర వరత కన్నక్ి ఓడ ర్వు : మోటటపలిల

క్ాకతీయ్ులు

స్ామంత క్ాకతీయ్ ర్ాజులు సాతంతర పాలకులు


రుదర దేవుడు (క్ర.ీ శ.1158 - క్ర.ీ శ.1195)
s/o. ర్ండవ పోర ల ర్ాజు

క్ర.ీ శ .1163 లో స్ారాభౌముడు అయ్యాడు .

మహాదేవుడు (క్ర.ీ శ.1196 - క్ర.ీ శ.1199)

(రుదర దేవుడ తముమడు ) (ర్ండవ పోర ల ర్ాజు క్ొడుకు )


భారా : బయ్ామ

114 | P a g e
పిలలలు : గణ్పత్ర దేవ , మైలయంబ , కుందాంబ

గణ్పత్ర దేవుడు (క్ర.ీ శ.1199 - క్ర.ీ శ.1262)

(s/o. మహా దేవుడు )

భారా : స్ో మల దేవి (కూతుళ్ళు : గణ్పాంబ ; రుదరమ దేవి


(గణ్పాంబ ను క్ోట బేత క్ి ఇచిచ పండల చేశాడు )
భారాలు:నారంబ ;పేర్ాంబ

రుదరమ దేవి (క్ర.ీ శ.1262 - క్ర.ీ శ.1289 )

(d/o. గణ్పత్ర దేవుడు )


(భరత పేరు : చాళ్ళకా వీరభదర ). వీర్ణక్ి ముగుగరు పిలలలు
1)ముమమడాంబ 2)రుదరమ 3) రుయ్ామ
(1)ముమమడాంబ , భరత పేరు : క్ాకత్ర మహాదేవ
(2)రుదరమ , భరత పేరు : య్యదవ ర్ాజు ఎలల న దేవ
(3) రుయ్ామ , భరత పేరు : ఇందులూర్ణ అనాయ్ మంత్రర

ర్ండవ పరతాప రుదురడు (క్ర.ీ శ.1289 - క్ర.ీ శ.1323


(ఇతను ముమమడాంబ పుతురడు )

115 | P a g e

You might also like