Professional Documents
Culture Documents
ఉపచారం అంటే సేవ. చేసే ప్రతి ఉపచారానికి భావన ముఖ్యం. భావన బలంగా ఉంటే
కేవలం అక్షతలు వేసినా దేవతకు విశేష ఉపచారం చేసినట్లే. దేవతకి మనం దాసులం అని
భావన చేస్తూ ఈ ఉపచారాలు చేయాలి. షోడశోపచార పూజలో పదహారు ఉపచారాలు
ఉంటాయి. వాటిలో
షోడశోపచారాలు
1. ధ్యానం – దేవతా స్వరూపాన్ని పూర్ణంగా ఊహచేసి, కుడి చేతిలో అక్షతలు పట్టు కుని
మీరు పూజ చేయాలనుకున్న దేవాతా స్వరూపాన్ని వర్ణించే ధ్యానశ్లోకాలు చెప్పుకోవాలి.
తర్వాత ఆ అక్షతలు దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
4. పాద్యం – సింహాసనం లో కూర్చుని ఉన్న దేవతా స్వరూపం కాళ్ళ క్రింద పెద్ద పళ్ళెం
పెట్టి గంగాది సర్వతీర్థా లలోంచి మంచి నీరు తెచ్చి దానిలో గంధం కలిపి ఆ పాదాలమీద
పోసినట్టు , తర్వాత ఆ నీళ్ళు తల మీద పోసుకున్నట్టు భావన చేయాలి. తర్వాత శ్లోకం
చదువుకుని కలశం లోని నీళ్ళు దేవతా మూర్తి పాదాల మీద జల్లా లి.
10. గంధం – దేవతా స్వరూపం యొక్క చేతులకు, కాళ్ళకు, కంఠానికి గంధం రాసినట్టు
భావన చేయాలి. కుడి చేతితో ఒక పువ్వు తీసుకుని, దానిని గంధంలో ముంచి, శ్లోకం
చదివి, దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
11. పుష్పం – మంచి పువ్వులతో చేసిన మాలని దేవతా స్వరూపం మెడలో వేసినట్టు ,
దోసిట నిండా పరిమళం విరజిమ్ముతున్న పువ్వులు తీసుకుని ఆ పాదాల మీద వేసినట్టు
భావన చేయాలి. అంగ పూజలో ఒక్కొక్క అంగానికి పువ్వు వేస్తు న్నట్టు భావన చేయాలి.
అష్టోత్తరనామావళి గానీ సహస్రనామావళి గానీ చదువుకోవచ్చు. నోటితో నామాలు చెప్తూ
కుడి చేతితో పువ్వులను మూర్తి పాదాల వద్ద వేస్తూ అలంకారం చేయాలి.
(వివిధ దేవతల అష్టోత్తరశతనామావళులు చూడండి.)
12. ధూపం – శ్లోకం చెప్పి అగరవత్తు లు, లేక సాంబ్రాణి వెలిగించి దేవతకు చుట్టూ తిప్పి,
పక్కన పెట్టా లి. ఆ పరిమళం పూజా ప్రాంతం మొత్తం వ్యాపించినట్టు భావన చేయాలి.
13. దీపం – వెలిగించిన దీపాన్ని దేవతకు చూపాలి. మూడవ దీపం పెట్టడానికి కుదిరితే
పెట్టా లి లేకపోతే మొదట వెలిగించిన దీపాలనే చూపాలి. కుడి చేతితో అక్షతలు దీపానికి
చూపి అవి దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
14. నైవేద్యం – నివేదన కోసం తెచ్చిన పదార్థా లను ఒక పళ్ళెం లో పెట్టి, శ్లోకం చెప్తూ
కలశం లోని నీళ్ళను వాటిపై చిలకరించాలి. కలశంలోని పువ్వుని కానీ మామిడాకులను
కానీ కుడి చేతితో పట్టు కుని, గాయత్రీ మంత్రం చదివిన తరువాత నైవేద్యం చుట్టూ తిప్పి
“స్వాహా” అన్నప్పుడు దేవతా మూర్తి నోటికి అందివ్వాలి. దేవతా స్వరూపం అవి తిన్నట్లు
భావన చేయాలి.
తినడం అయ్యాక చేతులు, కాళ్ళు, ముఖం (నోరు) కడిగినట్టు భావన చేసి, కలశంలో
నీళ్ళను ఉద్దరిణతో అరివేణంలోకి విడవాలి. తర్వాత ఆచమనీయం అన్నప్పుడు
మూడుసార్లు కలశం లోని నీరు అరివేణంలోకి విడవాలి.
పునః పూజ – రాజయోగ్యమైన ఉపచారాలు చేస్తు న్నట్టు భావన చేయాలి. శ్లోకాలు చెప్పి
అక్షతలని కుడి చేతితో తీసుకుని దేవతా మూర్తి పాదాల వద్ద వేయాలి.
అర్పణ – అక్షతలు కుడి చేతిలోకి తీసుకుని ఉద్ధరిణతో కలశం లోని నీరు తీసుకుని,
శ్లోకం చెప్పి, అరివేణంలోకి విడవాలి.
తీర్థస్వీకరణ – శ్లోకం చదువుకుంటూ అభిషేక జలాన్ని కానీ, లేకపోతే కలశం లోని నీటిని
గానీ ఉద్ధరిణతో తీసుకుని, మూడు సార్లు కుడి అరచేతిలో వేసుకుని శబ్దం రాకుండా
తాగాలి.
“ఓం శాంతిః శాంతిః శాంతిః” అన్నప్పుడు దేవతా మూర్తి పాదల వద్ద ఉన్న అక్షతలు
తీసుకుని శిరస్సు మీద వేసుకుని, కళ్ళుమూసుకుని నమస్కారం చేసి మన చుట్టూ
ప్రశాంతత నెలకొన్నట్టు భావన చేయాలి.
భైరవులు
అష్ట-భైరవులు :
(అ.) 1. అసితాంగుడు, 2. సంహారభైరవుడు, 3. రురుడు, 4. కాలుడు, 5. క్రోధభైరవుడు,
6. తామ్రచూడుడు, 7. చంద్రచూడుడు, 8. మహాభైరవుడు.
(ఆ.) 1. రురుడు, 2. చండుడు, 3. కుండుడు, 4. ఉన్మత్తు డు, 5. కపాలి, 6. భీషణుడు,
7. కాలుడు, 8. ఆనందుడు.
అసితాంగభైరవుడు ( ఖడ్గః, కత్తి), రురుభైరవుడు (నల్లచాఱలదుప్పి, నల్లచారలు
తెల్లమచ్చలుఁ గల దుప్పి, కృష్ణమృగః), దండభైరవుడు (దుడ్డు కఱ్ఱ), క్రోధభైరవుడు
(కోపము), ఉన్మతభైరవుడు (ఉమ్మెత్త ), ఉమ్మెత్త భైరవుడు, భీషణబైరవుడు,
సంహారభైరవుడు, ఆకాశభైరవుడు,
"అసితాంగో రురుశ్చండః క్రోధ ఉన్మత్త ఏవ చ, కపాలీ భీషణశ్చైవ సంహార శ్చాష్టభైరవాః"
[శివతత్త్వరత్నాకరము 3-5-11]
అయితే జంతు హింస పాపం కదా అంటే వైదిక యజ్ఞాలలో చేసే బలి పాపం కాదని
ఎలా ఉన్నా తపస్వులైన ఋషులు పశువధ చేయలేక యజ్ఞాలలో పిష్ట పశువును వాడటం
మొదలు పెట్టా రు . అంటే పిండితో పశువు బొమ్మ చేసి దానిని ఖండించి బలిగా
వైపు అనుకూలంగా తీర్పు చెప్పాడు . ఋషులకు కోపం వచ్చి హింసను సమర్థిస్తా వా అని
ఏమైనా బలులవల్ల తీవ్ర దేవతలు సంతృప్తి చెంది కొన్ని శక్తు లనిస్తా రు . వాని కలవారు ఆ
తప్పదు . దేని ఎకౌంటు దానిదే . తన శరీరం నుండి రక్తా న్ని తీసి బలి యివ్వటం వల్ల
పాపమా , కాదా ? అంటే కొందరి దృష్టిలో పాపమే . గాయత్రీ మంత్రాది జపముల చేత
సంవత్సరాలు రక్త తర్పణం చేసి చండీ సాక్షాత్కారం పొంది అభీష్ట సిద్ధి సాధించినట్లు న్నది
మహాకాళ రచిత కర్పూరాది స్తోత్రంలో వీర్యంలో అద్దిన జిల్లేడు పూలతో 1000 సార్లు
కలుగుతుంది . శవం మీద కూర్చుండి లేదా సమాధి మీద కూర్చుండి చేసే సాధనవల్ల
పైనమట్టి పోసి హోమం చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది . ఆహుతులకు రక్తా న్నము ,
చెట్టు క్రింద కపాలంలో ఆవ లేక జీడి లేక తీవ్ర తైల మేదైనా పోసి , నెత్తు రులో తడిపి
ఆరబెట్టిన వత్తి వెలిగించి అర్థరాత్రి జపం చేస్తే దేవతా సాక్షాత్కారం తప్పక కలుగుతుందట
ప్రాచీనమైన రావిచెట్టు , మర్రిచెట్టు మొదలైన వాని క్రింద జపం ప్రశస్తం . ఐదు చెట్లతో
మైధునం , ముద్ర ముద్ర అంటే మాంసముతో చేసిన భక్ష్యము . మాంసాహారం ఇష్టం లేని
ఆయన చరిత్రను బట్టి తెలుస్తు న్నది . మద్యం వల్ల ఏకాగ్రత రావటమే కాక రాజస తామస
గమనించదగినది . కొందరు మద్యం బదులు ' సంవిత్ ' అంటే భంగువాడతారు . దీనివల్ల