Professional Documents
Culture Documents
సౌందర్యశాస్త్ర గ్రంథం
సౌందర్యశాస్త్ర గ్రంథం
సౌందర్య పిపాస మనిషి ప్రా థమిక లక్షణం. ఈరోజున సౌందర్య శాస్త ం్ర (cosmetology) అనేది పెద్ద
శాస్త ం్ర గా రూపొ ందింది. సౌందర్య సాధనాలను తెలుసుకొని వాటిని నైపుణ్యతతో వాడుకోవటం నేర్పేది
సౌందర్య శాస్త ం్ర . modification of beauty అనేది దీని లక్ష్యం. కానీ, ఈ శాస్త్రా నికి మూలాలు
భారతదేశంలోనే ఉన్నాయి. మూలాలు మాత్రమే కాదు, ఆధునిక కాస్మటాలజీలో లేని అనేక విశేషాంశాలు
కూడా మన శాస్త్రా లలో ఉన్నాయి.
వేదాలతో మొదలుపెట్టి, మన ప్రతీ సాహిత్య గ్రంథాలన్నీ ‘సౌందర్యపరివర్త నం’ గురించి అంతో ఇంతో
ప్రస్తా వించాయి. ఆయుర్వేద శాస్త ం్ర ఈ విద్యకొక ప్రతిష్ట ను కల్పించింది. అంజనాలు, గంథాలు, లేపనాలు,
కల్కాలు, కషాయాలెన్నో ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తా యి.
ప్లా ష్టిక్ సర్జ రీ చేసిన తొలి వైద్యుడు సుశ్రు తుడు. రైనోప్లా ష్టీ అంటే తెగిన ముక్కును సరిచేసే చికిత్స
చేశాడాయన. ఆలేపం, పరిషేకం, ఉత్సాదనం, పాండుకర్మ, రోమ సంజననం లాంటి చికిత్సావిధానాలను
ఆయుర్వేద శాస్త ం్ర అందించింది. సంహితా యుగాల తరువాత కౌటిలీయ అర్థ శాస్త ం్ర , వాత్స్యాయన
కామశాస్త ం్ర , అనంగ రంగ, కొక్కోకం లాంటి గ్రంథాల్లో సౌందర్య శాస్త్రా పరమైన అంశాలు ఎన్నో కనిపిస్తా యి.
మహాభారతంలో ద్రౌ పది ‘సైరంధ్రి’ పేరుతో అఙ్ఞా తవాసంలో లేడీ బ్యూటీషియన్ పాత్ర పో షించింది.
మొదట దీని ప్రతిని కొట్టా యంలోని నారాయణభట్ట తిరి సంపాదించారు. 1938 లో ట్రా వెంకోర్
మహరాజా సహకారంతో కె. సాంబశివ శాస్త్రిగారు పరిష్కరించగా ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబర
్ర ీ వారు
4 వ అధ్యాయం వరకూ మొదటి భాగంగానూ, 5 వ అధ్యాయాన్ని రెండవ భాగంగానూ ప్రచురించారు.
బాగా పండిన మారేడు గుజ్జు ను తలకు పట్టించి బెల్లంపాకంతో తలంటితే అట్ట లు కట్టిన కేశాలు
మెత్తబడి చిక్కు విడతాయి.
మామిడి టేంకలోని జీడిని త్రిఫలా చూర్ణా న్ని, తామరకొలను దగ్గ రి నల్ల బురదని, మెత్తగా ఉండే
ఇనుపరజనుని కలిపి గుంటకలగరాకు రసంతో నూరి, సమానంగా బియ్యపు గంజిని కలిపి తలకు పట్టిస్తే
నెరిసిన వెంట్రు కలు తుమ్మెద గుంపులా నల్ల బడతాయి.
ఏలకులు, అగరు అనే సుగంథ ద్రవ్యం, గంధం,బిరియానీ ఆకు, కలువ పూరేకులు వీటిని దంచిన
పొ డిని పావుచెంఛా మోతాదులో గ్లా సునీళ్ల లో కలిపి కొంతసేపు నాననిచ్చి తాగితే శరీరంలోంచి పరిమళం
బయటకు వస్తు ంది.
సున్నం ఎక్కువై తాంబూలం వలన నోరు పొ క్కితే నువ్వుల నూనె గానీ, చల్ల ని గంజిగానీ నోట్లో
పో సుకుని పుక్కిలిస్తే పొ క్కడం, నోటిపూత తగ్గు తాయి.
రేగు గింజల్ని మెత్తగా దంచి బెల్లం, తేనె, వెన్న కలిపి ముఖానికి లేపనం చేస్తే మంగు లేదా శోభి
మచ్చలు పో తాయి.
నేలతాటిగడ్డ ల చూర్ణా న్ని గేదె వెన్నతో కలిపి ఒక పాత్రలో ఉంచి, ధాన్యపు రాశిలో వారం
రోజులపాటు మాగనిచ్చి, దాన్ని చెవులకు పట్టిస్తే చెవి తమ్మలు పెరుగుతాయి. స్త నాలకు పట్టిస్తే స్త న
పరిమాణం పెరుగుతుంది.
దానిమ్మకాయల బెరడుని నీళ్ల లో వేసి బాగా నూరి వడగట్టి, ఆ నీటికి సమానంగా తెల్లా వాల
నూనె కలిపి నీరంతా ఇగిరప
ి ో యే దాకా మరిగించి తయారు చేసిన తైలాన్ని చెవులు, స్త నాలు,
పురుషాంగాలమీద మర్దిస్తే అవి గట్టిపడి జారిపో కుండా ఉంటాయి.
జిల్లేడాకుల్ని సైంధవలవణంతో నూరి పుటం పెట్టి చేసిన భస్మాన్ని నీళ్ల లో కలిపి తాగితే
అసాధ్యమైన లివర్ జబ్బులు తగ్గు తాయి.
అరిటాకుల్ని నూరి పుటపాకం పద్ధ తిలో భస్మం చేసి ఒక చెంచాపొ డిని నీళ్ల లో కలిపి తాగితే లివర్
స్ప్లీన్ వ్యాధులు తగ్గు తాయి.
పసుపుకొమ్ములు మెత్తగా దంచిన పొ డిని తేనెతో తీసుకుని ఉసిరికాయల రసంతో రోజూ తాగితే
షుగరు వ్యాధి, ఇతర మూత్ర వ్యాధులు తగ్గు తాయి.
అరచెంచా పిప్పళ్ల పొ డిని నెయ్యి, తేనె చేర్చి, గ్లా సుపాలలో కలిపి తాగితే కరోనాలంటి
విషజ్వరాలను ఎదుర్కొనేశక్తి శరీరానికి వస్తు ంది. “పిప్పలీ చూర్ణ ం ఘృత మధు మిశ్రితం,క్వథిత దుగ్ధ
సంయుక్త మ్ పీతమ్ విషమజ్వర కాస హృద్రో గాన్ వినాశయతి” అంటూ మాహుకుడు చెప్పిన ఈ చిన్న
ఔషధం నిజమైన ఇమ్యూనిటీ బూష్ట ర్‘గా ఈ కరోనా సమయంలో పనిచేస్తు ంది.
పిప్పళ్ళపొ డికి సమానంగా త్రిఫలా చూర్ణ ం కలిపిన పొ డిని ఒక చెంచా మోతాదులో తీసుకుని తేనె
కలిపి తిని ఆతరువాత భోజనం చేస్తే జీర్ణ శక్తి వృద్ధి అవుతుంది, కఫం దరి చేరదు. కరోనా వ్యాధి నివారణకు
ఇది కూడా మంచి ఉపాయం.
బార్లీ గింజల్ని నువ్వుల నూనెలో నల్ల గా మాడేలా మూడుసార్లు వేయించి దంచిన మసిని
వెన్నపూస కలిపి లేపనం చేస్తే కాలిన పుండ్లు , గాయాలు అసాధ్య వ్రణాలు త్వరగా తగ్గు తాయి.
పసుపు కొమ్ముల్ని చింతాకుని కలిపి నూరి, ఒక చెంచామోతాదులో కాసిని నీళ్ల లో కలిపి తాగితే
ఆటలమ్మ వ్యాధి, పొ ంగు లాంటి వైరస్ వ్యాధులు తగ్గు తాయి.
ఒక భాగం నల్ల నువ్వులు, రెండుభాగాలు బావంచాలను (psoraline seeds) కలిపి మెత్తగా దంచి
తేనెతో కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని 1-2 మాత్రలు రోజూ ఉద్యాన్నే తీసుకుంటూ ఉంటే బొ ల్లి
వ్యాధి త్వరగా తగ్గు తుంది.
బావంచాలను చిక్కటి పాలలో వేసి తోడు పెట్టి, ఆ పెరుగుని బాగా చిలికి తీసిన వెన్నని తేనె
కలిపి తింటే బొ ల్లి తగ్గు తుంది. 1-2 చెంచాల మోతాదులో తీసుకోవచ్చు.