Professional Documents
Culture Documents
ప్రవక్త కథలు
ప్రవక్త కథలు
4000 సంవత్సరాల ముందు ప్రవక్త ఇబ్రా హీం) (عليه السالم, తమ కుటుంబంతో పాటు
మక్కాలో నివశించారు. అతని కుమారుడు ఇస్మాఈల్ ) ( علي ه الس المపెరిగి ఒక ప్రవక్త గా
ప్రసద
ి ్ధి చెందారు.
స్థా నం సంపాదించింది. అతని జ్ఞా న విధానల కారణంగా, మక్కా వాసులు చాలా ప్రయోజాన్ని
పొ ందారు. మరియు కూరైష్ తెగ , మక్కాలో చాలా ప్రభావంతమైన తెగగా పెరిగింది. అతని
“ఓ ఖురైష్ (ప్రజల్లా రా) మీరు అల్లా హ్ మరియు అల్లా హ్ యొక్క ఇంటి చేరువలో
ఉంటున్నారు. హజ్జ్ యాత్రికులు అల్లా హ్ ఇంటికి వచ్చే అతిధులు. ఎవరినైతే మీరు పూర్తి
సంవత్సరములో పొ ందుతారో వారు మీ ఆతిధ్యత యొక్క విలువలు ఆశించేవారు. మీరు హజ్జ్
రోజుల్లో వారికి ఆహారాన్ని మరియు నీరును అందించండి”.
ఖుసయ్యి రాక ముందు, మాకా యొక్క ఇళులు చెల్ల చెదురుగా ఉండేవి. కానీ
ఖుసయ్యి మక్కా అధిపతి మరియు ఖురైష్ తెగ యొక్క నాయకూడయ్యినప్పుడు అతను
ఇళ్ల ను మక్కాకు దగ్గ రలో కట్ట మని ఆదేశించాడు. అప్పుడు ప్రజలంతా తమ ఇళ్ల ను కాబా
చుట్టూ నిర్మించారు. ఖుసయ్యి కాబా చుట్టూ ప్రజలంతా నడవడానికి తగినంత స్థ లాన్ని చూసి
దారులు నిర్మించాడు. దీని తరువాత అక్కడ ఇతర తెగల ఇళ్ల ను కూడా నిర్మించాడు.
ఖుసయ్యికి ముగ్గు రు కొడుకులు ఉన్నారు. అబ్దు ల్ ఉజ్జా , అబ్ద మనాఫ్, అబ్ద ద్దా ర్ .
అబ్ద ద్దా ర్(హిజాబా) మక్కాను రక్షించే మరియు కబహ బీగాన్ని భద్రపరిచే బాధ్యతను
అబ్ద మనాఫ్కి నలుగురు కుమారుల్లు , హషీమ్,అబ్దు శ్శంస్, అల్ ముత్తా లిబ్ మరియు
నౌఫల్.
అబ్ద ద్దా ర్ మరణించిన తరువాత వారి పిల్లలు వల్ల నాన్న తీసుకున్న బాధ్యతలన్నీ
హిజాబ మరియు లివా వంటి బాధ్యతలను పొ ందిన సమయంలో అబ్ద మనాఫ్ కుమారుల్లు
సీకాయ, రిఫాద మరియు నద్వా వంటి బాధ్యతలను పొ ందారు. అందువలన మక్కాలో శాంతి
5. మక్కాలో కరువు
అబ్ద మనాఫ్ కుమారుల్లో హాషిం చాలా పేరు పొ ందిన వ్యక్తి. అతను మన ప్రవక్త తాత.
ప్రవక్త కుటుంబం అతని తరువాతే పేరు చెందింది, వారు బనూ హాషిం అని పిలువబడేవారు.
అతనికి ప్రతి పని సక్రమంగా చేసే సామర్ధ్యం ఉన్నందువలన, హాషిం ఖురైష్ యొక్క
సుప్రీం నాయకుడిగా ఎదిగినాడు. ఆయన తండ్రి లాగే అతను కూడా యాత్రికులు అల్లా హ్
యొక్క అతిధులు వారితో ఉదారంగా ఉండాలని ఖురైష్ను కోరాడు. అతను మక్కా యొక్క
అధిపతిగా అతని బాధ్యతలను డిశ్చార్జ్ చేయడమే కాకుండా, అతను మక్కా వాసులను చాలా
మక్కా వాసులు చాలా అభివృద్ధి చెందారు. మరియు నగర ఆర్ధిక వ్యవస్థ గొప్ప పురోగతి
సాధించింది.
6. పట్టు మార్గ ం
ప్రవక్త )సల్ల ల్లా హు అలైహి వసల్ల ం (ముత్తా త హాషిం , మక్కా యొక్క అధిపతిగా
మరియు కాబా యొక్క సంరక్షకుడిగా ఉన్నప్పుడు మాకా యొక్క వాణిజ్యం చాలా పెద్ద
సిరియాకు మరొకటి మక్కా నుండి యమన్కు, ఒకటి వేసవి కాలంలో మరొకటి సీతాకాలంలో.
సముద్రం నుండి తూర్పు ఆఫ్రికా, భారత్, చైనా మరియు ఆగ్నేయ ఆసియా వరకు
విస్త రించబడినది. ఇది 6500 కిలోమీటర్లు (4000 miles) పొ డవుగా ఉంది మరియు చైనా,
భారత్,ఈజిప్ట్ ,ఇరాన్ మరియు అరేబియా యొక్క గొప్ప నాగరికతల అభివృద్ధిలో ప్రధాన
కారకంగా పరగణించబడుతుంది.
ఆ వాణిజ్య యాత్రికుల సమూహంలో వరక్త ం చేసన
ి కొన్ని వస్తు వులు పట్టు బట్ట లు,
కస్తూ రి, పరిమలద్రవ్యాలు, మెడిసిన్, ఆభరణాలు, గాజుసామాన్లు , ఐవోరి, వస్త్రా లు, బంగారం,
వెండి, విలువైనరాళ్ళు, మొదలగునవి......
7. మక్కా అభివృద్ధి
అక్కడి నుండు ప్రపంచంలోని వేరే వేరే చోట్లకి వెళ్ళడం వలన మక్కా యొక్క వాణిజ్యం చాలా
వేగాన్ని ఇచ్చింది మరియు మక్కా పూర్తి అరేబియాలో వాణిజ్యం యొక్క స్థ లమయ్యింది.
యాత్రికుల సమూహం చాలా దేశాల నుండి రావడం మొదలయ్యింది, మరియు వస్తు వులు
అభివృద్ధికి తోడ్పడింది.
చూశాడు.
సిరియా వెళ్తు న్న సమయంలో, హాషిం యస్రిబ్ దగ్గ ర ఆగినారు (ఇప్పుడు మదీనా
అని పేరు చెందింది), అక్కడ సల్మా అని పేరుకలిగిన కరుణ మహిళతో కళ్యాణం
చేసుకున్నాడు. ఆమె ఖజరబ్ తెగకి చెడిన అమ్ర్ యొక్క కూతురు. ఆమె హాషింతో మక్కాలో
మక్కాకు వచ్చే సమయంలో ఆయన గజా దగ్గ ర అనారోగ్య పాలై మరిణించాడు. ఆయన
హాషిం మరణించిన తరువాత ఆయన తమ్ముడైన అల్ ముత్త లిబ్ కాబా యొక్క
అల్ ముత్త లిబ్ చాలా మాంచి మనిషి. తెలివైన మారిఊ ఉదార వ్యక్తి. ఖురైషీయులు
అతన్ని చాలా ప్రేమించారు మరియు “ అల్-ఫైజ్” అని పిలిచేవారు. అతను మక్కా అధిపతి
అయిన సమయంలో, ఆ ప్రా ంతం వర్ధిల్లా డం కొనసాగింది మరియు సంపన్నంగా,శాంతిగా
ఉండిపో యింది.
ఒక రోజు అతను తన మేనల్లు డు, హాషిం కొడుకు షైబా గురించి ఆలోచించాడు. షైబా
ముత్త లిబ్ మదీనాకు వెళ్ళి అతని మేనల్లు డుని మక్కాకు తీసుకురావాలని ఆలోచిస్తా డు.
అయితే అల్ ముత్త లిబ్ యస్రీబ్కి ప్రయాణించాడు మరియు సల్మా (హాషిం భార్య) తో
కుమారున్ని అతనికప్పగించింది. అయితే అల్ ముత్త లిబ్ అతని మేనల్లు నితో పాటు మక్కా
ఇద్ద రూ మక్కాలోకి ప్రవేశించారు. షైబా ఒంటె ముందున్నప్పుడు అల్ ముత్త లిబ్ అతని
వెనుక ఒంటెను నడిపాడు. మక్కా వాసులు ఈ రెండు ఒంటెలను చూసినప్పుడు, వారు అల్
ముత్త లిబ్ని గుర్తు పడ్డా రు కానీ షైబాను తెలుసుకోలేకపో యారు. వాళ్ళు ఈ యువకుడిని అల్
ముత్త లిబ్” అని పిలిచారు. ఈ మాటలు విన్న అల్ ముత్త లిబ్ ఈ యువకుడు నా బానిస
కాదు. అతను షైబా అని, హాషిం యొక్క కొడుకు అని చాలా సార్లు వివరించారు.
మరియు అతన్ని “ అబ్దు ల్ ముత్త లిబ్ అనే పిలువ సాగర్. కొన్ని రోజుల తరువాత, అతను
మక్కాలో అబ్దు ల్ ముత్త లిబ్ అని పేరు చెందారు. మరియు ప్రజలు అతని అసలు పేరు షైబా
అబ్దు ల్ ముత్త లిబ్ ఒక గొప్ప అంతరదృష్టితో చాలా తెలివైన మనిషి, అతను తన పనిని
సక్రమంగా చేసవ
ే ాడు. అతని ప్రధాన వీధి యాత్రికులకు మంచి నీరు ఏర్పాటుచేయడం, (ఆ
సమయంలో జమ్ జమ్ బావి సరిగ్గా పనిచేయట్లేదు). కొన్ని సంవత్సరాల కృతం జుర్హు ం తెగకి
సంబంధించిన కొంతమంది అజాగ్రత్త వలన, జమ్ జమ్ బావి ఇసుకతో నిండి పో యింది.
అందువలన అది పూర్తిగా చెడిపో యినది. కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు దాని ప్రదేశం కూడా
తెలియదు. అయినప్పటికీ, మక్కా వాసులు జమ్ జమ్ గురించి విన్నారు మరియు ప్రవక్త
ఇబ్రా హీం మరియు అతని కొడుకు ఇస్మాఈల్ల కథ వల్ల మెదడులో చాలా తాజాగా ఉంది. వారు
సమీపంలో ఏ బావీ లేనందు వలన అతనికి నీళ్ళు బయట నుండి తెచ్చే అవసరం ఏర్పడింది
అతను ఒక రోజు ఒక స్వప్న చూశాడు. అందులో అతనితో ఒక మనిషి మళ్ళీ జమ్ జమ్
తిరిగి తవ్వాలని చెప్పాడు. ఇది అతనికి తిరిగి తవ్వేనదుకు విశ్వాసాన్నిచ్చింది, ఇది అత్యనీ
గొప్ప ఆందో ళన కలిగించింది. అతనికి ఖచ్చితంగా అసలైన బావి చోటు తెలియదు, లేదా
అతనికి చోటును వేతకడంలో మక్కా వాసులు అతనిని మార్గ దర్శకాన్ని చేయలేకపో యారు.
అతని కొడుకు అల్ ముగైరా సహాయంతో అతను మక్కాకు దగ్గ రే త్రవ్వడం మొదలుపెట్టా రు.
అది చాలా కష్ట మైన పని. మక్కా వాసులలో ఏ ఒక్కరూ అతనికి సహాయం చేసేందుకు
అతను బావిని పునురుద్ధ రించాలనే నమ్మకాన్ని తాను కోల్పోలేదు. చాలా కష్ట పడ్డ
దీర్ఘకాలం తరువాత, అతను ఫలితాన్ని పొ ందాడు. అకస్మాత్తు గా, జమ్ జమ్ బావి యొక్క
నీరు తాను త్రవ్విన ప్రదేశం నండి వచ్చింది. ఇది అబ్దు ల్ ముత్త లిబ్కి చాలా
సంతోషాన్నిచ్చింది.
వారికి ఇవ్వమని కోరారు. అయితే ఒక డ్రా చేద్దా మని అబ్దు ల్ ముత్త లిబ్ అన్నారు.
అతను ముగ్గు రు భాగస్వాములను అనగా, కాబా, ఖురైష్ మరియు అబ్దు ల్ ముత్త లిబ్
మళ్లించాలనే ఆశతో ప్రజలు వారి ప్రా ంతాల్లో ఆరాధించేందుకు ఇలాంటి ఇల్ల నే నిర్మించడానికి
ఓడిపో యాడు, ఎవ్వరూ వారి ఇళ్ళ మీద ఆసక్తి చూపించలేదు. అరబులు ఇబ్రా హీం కట్టిన పురాతనమైన
దీనవలన యమన్ అధిపతి అబ్రహా, చాలా అందంగా మరియు కొత్త గా అలంకరించిన ఆరాధన
ఇళ్ల కు మళ్లించడానికి ఒకే ఒక మార్గ ం ఉందని, చివరికి ప్రవక్త ఇబ్రహీంతో నిర్మించబడిన కాబాను ధ్వంసం
ఈ విధంగా, అతను ఒక పెద్ద సైన్యంతో కొన్ని గుర్రా లతో సహా మరియు డజన్ కంటే ఏక్కువ
చేసే చెడు ఉద్దేశంతో వెళ్తు న్న అబ్రహాని ఆపారు. హిమ్యార్ యొక్క రాజు జునఫర్ ,నుఫైల్ ఇబ్న్
హబీబ్ అతన్ని ఆపారు. కానీ వారు కూడా అతన్ని ఆపడంలో విఫలమయ్యారు. మక్కాకు
వెళ్ళే సమయంలో అబ్రహా తాయిఫ్ దగ్గ ర నిలలిచిపో యారు. అక్కడ తాకిఫ్ తెగ నాయకులలో
అక్కడ అబ్రహా తన మనుషులలోని అస్వద్ ఇబ్న్ మక్సూద్ మక్కా మరియు అక్కడ ఉండే
మనిషి అన్ని ఒంటెలను తనతోపాటు తీసుకెళ్ళాడు. వారు అబ్దు ల్ ముత్త లిబ్ కి చెందిన అనేక
ఒంటెలను తీసుకున్నాడు.
చోటుకు వెల్లా డు మరియు అబ్రహాని కలుసున్నాడు. అబ్రహా అతన్ని పలకరించి గొప్ప వ్యక్తిగా
భావించి గౌరవించాడు.
జవాబిచ్చారు. కానీ “నేను కాబాను నాశనం చేస్తు న్నప్పుడు నన్ను ఆపగలవ, నేను కాబాను
ధ్వంసం చేయడానికి వస్తే నీవు నీ ఒంటెల గురించి మాట్లా డుతున్నవా.” అని ప్రశ్నిస్తా డు
అబ్రహా.
రాలేదు.
అయితే అబ్రహా అతని ఒంటెలను తిరిగి ఇచ్చేశాడు. అబ్దు ల్ ముత్త లిబ్ తన
అబ్రహా అతని అపారమైన సైన్యంతో కాబాను నాశనం చేయడానికి వస్తు ండడం వలన
అందరూ తమ ఇళ్ల ను ఖాళీ చేసి పర్వతలపైనకి వెళ్ళమని అబ్దు ల్ ముత్త లిబ్ ఆదేశించాడు.
ఆజ్ఞా పించాడు.
అబ్దు ల్ ముత్త లిబ్ దూరం నుండి ఆ అబ్రహా సైన్యాన్ని చూసి వారు కాబాను నాశనం
అబ్దు ల్ ముత్త లిబ్ కాబా వైపు పరిగెత్తు కుంటూ వెళ్ళి తలుపుని పట్టు కొని అల్లా హ్
అలలహని వేడుకున్నారు.
వారు అల్ అబ్బాస్, హంజ, అబూ తాలిబ్, అబూ లహబ్, అబ్దు ల్లా మరియు అల్ హారిస్.
ఆమినాతో పెళ్లి జరిపించాడు. ఆమె వాహబ్ ఇబ్నె అబ్ద మనాఫ్ ఇబ్న్ జుహ్రా యొక్క
ఆగిపో యాడు. అబ్దు ల్ ముత్త లిబ్కి ఈ విషయం గురించి తెలిసినప్పుడు అతన్ని మక్కాకు
అతను తన తన ప్రా ణాలను విరిచాడు. అల్ హారిస్ మదీనా నుండి తిరిగి వచ్చారు మరియు
అబ్దు ల్ ముత్త లిబ్కి చాలా ఆనందాన్నిచ్చింది మరియు ఆ పిల్లో డి కోసం పూజించిన చోట
అసాధారణమైన పేరుని ఎందుకు పెట్టా రని అబ్దు ల్ ముత్త లిబ్తో అడిగారు. అతను పూర్తి
మరియు ముహమ్మద్ అర్థం అదే అని అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్ల ల్లా హు అలైహి
వసల్ల ం ఏప్రిల్ 20 570 AD లో పుట్టా రు. ప్రవక్త ముహమ్మద్ సల్ల ల్లా హు అలైహి వసల్ల ం ఒక
సారి “ అల్లా హ్ ఇస్మాయిల్ని ఇబ్రా హీం సంతానం నుండి ఎన్నుకున్నాడు, తర్వాత కనానను
హషీమ్ని ఖురైష్ సంతానం నుండి ఎన్నుకున్నాడు, ఆఖరికి నన్ను బాను హషీమ్ నుండి
ఎన్నుకున్నాడు.
ఆ రోజుల్లో , కొత్త బిడ్డ పుడితే వారిని ఎడారిలో తమ దేశదిమ్మరుల నర్స్ దగ్గ రికి
బిడ్డ ను కూడా బాను స’ద్ తెగ దగ్గ రికి పంపాలని నిర్ణ యించుకుంది. బాను స’ద్ యొక్క
నర్సులు మక్కా చేరేవరకు మూహమ్మద్ను పో షించడానికి ఆమె అతన్ని సువైబా కి
ఆమె ప్రవక్త పినతండ్రి హంజాని కూడా పో షించింది. సువైబా అతన్ని కొన్ని రోజులు
గౌరవించి.
కొన్ని రోజుల తరువాత, బనూ స’ద్ తెగ నుండి నర్సులు బిడ్డ ల యెడ బాధలను
ఇచ్చేటప్పుడు వాళ్ళ నాన్న ఏమైనా ఇస్తా రని అనుకున్నారు. కానీ ముహమ్మద్కు నాన్న
హలీమా సాదియా సాయంత్ర సమయంలో నాకు తప్ప అందరికి పాలు త్రా గించడానికి
స్నేహితులతో పాటు ఏ బిడ్డ లేకుండా వెళ్తు ంటే చాలా సిగ్గు గా ఉంది” అని ఆమె భర్త హారిస్
ఇబ్న్ అబ్దు ల్ ఉజ్జా తో చెప్పింది. నేను వెళ్ళి ఆ అనాద పిల్లను నాతో పాటు తీసుకొని వస్తా నని
అన్నది. ఈ పని చేయడంలో ఏ హాని లేదని మరియు అల్లా హ్ మమ్మల్ని ఆశీర్వదించు గాక
అని ఆమె భర్త అన్నారు. కావున ఆమె ముహమ్మద్ ఇంటికి వెళ్ళిo ది. ఆమిన,
విశాలమైన ఎడారిలో అందమైన ఆకాశం కింద మరియు ప్రకృతి అందాల చుట్టూ హళీమా
సంవత్సరాలు పూర్త యిన కొన్ని నెలల తరువాత ఆ మూహమ్మదని మక్కాలో అతని అమ్మ
మరియు ఇంట్లో కుటుంబం మొత్త ం చాలా విజయవంతంగా వర్ధిల్లి నట్లు కనిపించింది. ఆమె
ఇప్పుడు అది అగ్నిపర్వతాల మధ్య పశ్చిమ సౌదీ అరేబియా యొక్క హిజాజ్ కులంలో
నేర్చుకోవడంతో చాలా సంతోషించారు. మూహమ్మ )సల్ల ల్లా హు అలైహి వసల్ల ంకి ( మరియు
తండ్రి తాను పుట్ట క ముందే మరణించారు. ఇప్పుడు అతని తల్లి మరణంతో అతను పూర్తిగా
అనాధాయిపో యాడు. అతని తల్లి చనిపో యిన తరువాత, తన తాత అబూతాలిబ్ అతన్ని
అబ్దు ల్ ముత్త లిబ్ ఖురైష్ తెగ అధిపతిగా మరియు కాబా రక్షకుడిగా ఉండడం వలన
అప్పుడప్పుడు ప్రవక్త ముహమ్మద్ అబ్దు ల్ముత్త లిబ్ని చూడడానికి అక్కడికి వచ్చి ఆ దిండుపై
ముత్త లిబ్ “ అతన్ని కూర్చోనియ్యండి” అని వారిని ఆపారు. నా పిల్లవది భవిష్యత్తు చాలా
కాంతివంతమైనది.
వయసున్న ప్రవక్త ముహమ్మద్ వెళ్ళి ఒంటెను వేతకాలని ఆయన కోరారు. ప్రవక్త ఒంటెను
వెతకడానికి వెళ్లా రు, కానీ చాలా సమయం వరకు తిరిగి రాలేదు. అబ్దు ల్-ముత్తా లిబ్
అబ్దు ల్ ముత్త లిబ్ అనారోగ్యానికి గురై కన్నుమూశారు. అబ్దు ల్ ముత్త లిబ్ మరణించే
సమయంలో 80 సంవత్సరాలు. తను మరణించే ముందు అబ్దు ల్ముత్త లిబ్ అతని కుమారుడు
ముహమ్మద్ పెంపకంలో అతను చాలా శ్రద్ధ వహించాడు మరియు ప్రవక్త యొక్క గొప్ప
యాత్రిక సమూహాన్ని సిద్ధం చేస్తు న్నారు . అతను తన వస్తు వులను సిరియా బజార్ల లో
విక్రయించబో తున్నారు.
ప్రవక్త తన మామయ్య సిరియా పర్యటన గురించి తెలుసుకున్నప్పుడు, అతను కూడా
సంవత్సరాలు ఉన్నప్పటికీ, అతని ఆసక్తి మరియు ఉత్సాహాన్ని చూసి, అబూ తాలిబ్ అతన్ని
సిరియాలోని బుసర నగరం వద్ద యాత్రికుల సమూహం ఆగిపో యింది. అక్కడ బుహైరా
అనే క్రైస్తవ పండితుడు ముహమ్మద్ని చూశాడు. అతను జన్మించబో యే చివరి ప్రవక్త గురించి
మాట పుస్త కాలలో చదివిన కొన్ని సాంకేతల ద్వారా వెంటనే అతనిని గుర్తించాడు. అతను
కాదు” అతని నాన్న గారు చాలా సంవత్సరాల ముందే మరణించారు అని అన్నాడు బుహైరా
తీసుకువెల్లమని మరియు ప్రజలు అతన్ని చూస్తే అతన్ని గుర్తు పట్టి హాని కలిగించవచ్చు అని
బుహైరా మాటలు విన్న అబూతాలిబ్ అతని వస్తు వులను త్వరగా సిరియా మార్కెట్ల లో
అతని యవ్వనం యొక్క ప్రా రంభ సంవత్సరాలలో, ప్రవక్త ముహమ్మద్ ప్రజల గొర్రెలు
నివసించే వారు.
కాపరిగా పనిచేశారని చెప్పాడు. సహచరులు ఆశ్చర్యంగా “ మీరు కూడా ఓ ప్రవక్త కదా” అని
ప్రకృతికి దగ్గ రగా ఉన్నట్టు నతుంది. అక్కడ అతను సృష్టి గురించి, విస్తా రమైన పర్వతాల
సహజ సౌందర్యం గురించి ఆలోచిస్తా డు మరియు బహిరంగ ఆకాశం సృష్టికర్త కు దగ్గ రగా
మరియు ఖురైష్ తెగల మధ్య యుద్ధ ం జరిగింది. ఆ యుద్ధ ం చాలా సంవత్సరాల వరుకు
జరిగింది.
యుద్ధ ం విధ్వంసం మారియ్యు తరువాత, మక్కాలో మక్కాలో శాంతి మరియు
మక్కా శతాబ్దా లుగా శాంతి నివాసంతో పెరిగింది. అరేబియా నలుమూలల ప్రజలు తీర్ధ
యాత్రలకు మరియు వాణిజ్యం కోసం పవిత్ర నగరాన్ని సందర్శించేవారు. కానీ యుద్ధ ం నగరం
పేరు తెచ్చింది.
తన వస్తు వులను అల్ ఆస్ ఇబ్న్ వైల్కు విక్రయించాడు, కానీ అడిగిన డబ్బుకి ఇవ్వలేదు.
అందువల్ల అతను ఒక పద్యం రాశాడు అందులో అతను మక్కా వ్యాపారి చేత మోసం
చేయబడ్డా డని రాశాడు. మక్కా పాత్ర ఎంత చెడ్డగా మారిందో అని ఆయన ఎగతాళి చేశాడు.
అతని చిలిపి మాటలు విన్న, చాలా మంది మక్కా వాళ్ళ కీర్తి ప్రమాదంలో ఉందని
జుబైర్ ఇబ్న్ అబ్దు ల్ ముత్త లిబ్ అబ్దు ల్లా ఇబ్న్ జూడాన్ ఇంట్లో ఒక సమావేశాన్ని పెట్టా రు.
మక్కా కళ o కమైన సందర్భాన్ని ఎలా మెరుగు పరచాలనే దాని గురించి చాలా మంది ప్రజలు
ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఒప్పందం చాలా కాలం కృతం ఫజ్ల్ ఇబ్న్ ఫుజల, ఫజ్ల్ ఇబ్న్ వదా
మరియు ఫుజైల్ ఇబ్న్ హారిస్ల చేత స్థా పించబడినది. కానీ వారు మరణించిన తరువాత ఈ
ఒప్పందం పనిచేయలేదు.
అబ్దు ల్లా ఇబ్న్ జూడాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో ముహమ్మద్ ప్రవక్త కూడా
ప్రవక్త “ ఈ రోజు కూడా, నన్ను ఫుడుల్ కుటమీకి పిలిస్తే నేను వెళ్ళి ప్రజలకు వెళ్ళి సహాయం
చేస్తా ను.
కష్ట పడి పనిచేసే వ్యక్తిగా పేరు పొ ందారు. ఈ లక్షణాల కారణంగా, ఖువైలిద్ కూతురైన ఖాదీజ,
నియమించుకోమన్నారు.
గర్వపడ్డా డు. అతను సుధీరగా ప్రయాణాన్ని నిర్వహిస్తా నని మరియు సిరియాలో సరుకులను
ప్రయాణం బాగా గుర్తు పెట్టు కున్నాడు. అప్పుడు వారు కూడా సిరియా మార్కెట్ల లో
మనిషి మరియు అతను భాద్యత వహించారు. అంతా అతని ప్రా ణాళికిపై ఆధారపడి ఉంది .
విజయవంతం కావడానికి అతను చాలా కష్ట పడి ఓంటెలు మరియు అతనికి ఇచ్చిన
వస్తు వులను సరి చేసుకోవాలి పొ రపాటుకు అవకాశం లేదు ,ఎందుకంటే వస్తు వులు అతనివి
కనుక్కున్నాడు, ఆ చోటు చెట్ల నీడకు చాలా దూరంలో లేదుమరియు నీరు కూడా ఆ చోటుకు
దగ్గ రలోనే ఉంది. ఒంటెలను కత్తి తెచ్చిన వస్తు వులను దింపారు. వారు తెచ్చిన వస్తు వులను
కొనడానికి వ్యాపారులు వాళ్ళని చుట్టూ ముట్టా రు. ప్రవక్త వస్తు వులను చూపిస్తూ వాటి
వారు తెచ్చిన వస్తు వులను అమ్మిన తరువాత ఇంటికి వెళ్ళే ముందు వస్తు వులను
కొనాలని నిర్ణ యించుకున్నారు, ప్రవక్త మైసరకు ఒంటెల బాధ్యతలపై వదిలి మార్కెట్ చుట్టూ
చూడడానికి వెళ్లా రు. అతను ధరలు మరియు నాణ్యతను పొ లుస్తూ ప్రతి దూకణాన్ని ఒకటి
కంటే ఎక్కువసార్లు సందర్శించారు. అతను వ్యాపారులతో చాలా మర్యాదతో మాట్లా డారు. కానీ
ఆ రోజుల్లో , సిరియా మార్కెట్లు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వస్తు వులతో నిండి
వస్తు వులను దుకాణంలో ప్రదర్శించేవారు. రోజువారి వ్యాసాలే కాకుండా పట్టి, పట్టు , సుగంధ
ద్రవ్యాలు మరియు సున్నితమైన వస్తు వులతో తయారు చేయబడిన ఐవోరి, బంగారం, వెండి,
అందరి కోసం అందమైన బట్ట లు మరియు ఇళ్ల కోసం కుండలు, రుచికరమైన ఆహార
మోస్తు న్నట్లు గమనించారు.ప్రజలు ప్రవక్త సిరియా నుండి ఏమిటో తెచ్చారని చాలా ఆసక్తిగా
చూస్తూ ఉన్నారు. కానీ ఆ సమూహం మార్కెట్లో ఆగకుండా ఖాదీజ ఇంటి ముందు ఆగింది.
ప్రవక్త సిరియా నుండి తెచ్చిన అన్ని వస్తు వులను మరియు తన వస్తు వులను విక్రయించిన
ఆశ్చర్యపో యింది. ఈ వ్యాపారం కన్నా ఆమెకు ఏ వ్యాపరం ఆమె ఇంత లాభాన్ని ఇవ్వలేదు.
పదే :
చెప్పింది.
37.అనుకూలమైన ముద్ర
ప్రవక్త ముహమ్మద్ మక్కాకు తిరిగి వచ్చినప్పుడు, ఖాదీజ తన వ్యాపారాన్ని
ఆకట్టు కుంది. అతని ఆహ్లా దకరమైన వ్యక్తిత్వం ఆమెపై అనుకూలమైన ముద్ర వేసింది. ఖాదీజా
ప్రవక్త పట్ల చాలా శ్రద్ధ చూపడం మొదలుపెట్టా రు మరియు మక్కాలోని ప్రజలందరూ అతన్ని
ఆమెకు ఆ విషయాలు నచ్చాయి. ఆమె అతన్ని సరళానని మరియు అతని ప్రభావితం కానీ
వచ్చింది. వారు కలిసి కూర్చుని మాట్లా డారు. అప్పుడు సంభాషణలో ఖాదీజ యొక్క చివరి
వ్యాపార సంస్థ , సిరియా కారవాన్ మరియు ప్రవక్త తెచ్చిన వస్తు వుల వైపు తిరిగింది.
తాలిబ్ మేనల్లు డిని నియమించడం చాలా అదృష్ట ంగా భావిస్తు న్నాను. అతను నా
తగ్గ కుండా ఇచ్చాడు. అతను మంచి వ్యాపార జ్ఞా నం కలిగినవాడు మరియు అతను చాలా
తెలివైన వ్యక్తి.
38. వివాహ యోచన
మీరిద్దరద
ి ి చాలా మంచి జోడి . మీరెందుకు అతనితో వివాహం చేసుకోరు?నేను మీ ఇద్ద రి
ఖదీజ కాసేపు ఆలోచించి ఆమెను అంగీకరించింది .’’మీరు నిజం చెప్పారు . ఇది చాలా
మంచి విషయం . దీని కోసం నాకు సహాయం చేయండి మరియు ఆయనతో వెళ్ళి
మాట్లా డండి .
నఫీస నేరుగా ప్రవక్త ముహమ్మెద్ వెళ్ళి మీరేందుకు ఇప్పటి వరుకు పెళ్లి చేసుకోలేదు?
అతను ‘’నా దగ్గ ర డబ్బులు లేవు. నేను ఇంకో కుటుంబానికి మద్ద తు ఇవ్వలేను” అని
జవాబిచ్చారు .
యోచనను ఆయన ఇష్ట పడ్డా రు మరియు ‘’నేను మా మేన మామతో మాట్లా డి మీతో చెప్తా ను
ప్రవక్త యొక్క మేన మామ అబూతాలిబ్ ఈ పెళ్లి యోచన వినగానే చాలా గర్వపడ్డా రు.
ఆయనకు బదులు ఆమె మామయ్య అమ్ర్ ఇబ్న్ అసద్ మరియు ఆమె బంధువు వరకా
నికాహ్ తరువాత కొన్ని రోజులు మాత్రమే ప్రవక్త మరియు ఖదీజ అబూ తాలిబ్ ఇంట్లో
నివశించారు. ఆ తరువాత ఖదీజ తన మేనల్లు డి నుంచి ఇంటిని కొని అక్కడికి వెళ్లి పో యారు.
ప్రవక్త మరియు ఖాదీజ వెళ్ళిన ఇల్లు పెద్దది లేకున్నా బాగుంది. కానీ అందులో
అందరికీ సరిపడినంత స్థ లం ఉంది. సూర్యాస్త మము తరువాత కూర్చునే దానికి ఇంటి వెనుక
ఖాదీజ మరియు ప్రవక్త మాత్రమే కాకుండా వాళ్ళతో పాటు ఆ ఇంట్లో ఇంకా చాలా
ఇచ్చింది (జైద్ ఇబ్న్ హారిస్)అతను కూడా ఆ ఇంట్లో నే ఉన్నాడు. జైద్ ఇబ్న్ హారిస్ ప్రవక్త ని
అతను వాళ్ళతో వెళ్లా డానికి నిరాకరించాడు. ప్రవక్త మీద ఉన్న ప్రేమే తనను ఆపింది. అతను
దాని తరవాత, అతని సంత తండ్రి జుబైర్ ఇబ్న్ అవ్వామ్ చనిపో యినా కూడా అతను
ప్రవక్త తోనే ఉండడానికి వచ్చాడు. మరియు ఇస్లా ం స్వీకరించే వ్యక్తు లలో మొట్ట మొదటి
మనిషి అయ్యాడు.
జైనబ్ ఖదీజ మేనల్లు డు అబుల్ ఆశ్తో వివాహం చేసుకుంది. అతను చాలా మంచివాడు
ఉతైబాతో పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రవక్త ఈ ఇస్లా ం సందేశాన్ని విస్త రించే పని
మొదలుపెట్టినప్పుడు, అబూలహబ్ తన మేనల్లు డయిఉండి కూడా అతని శత్రు వుగా
మారిపో యాడు.
ఆఖిరికీ మక్కా ప్రదాన తెగ ఖురైష్ నుండి చాలా మంది ప్రవక్త కి వ్యతిరేకమయ్యారు.
వచ్చిన సమయంలో అంటే విశ్వాసులపై దౌర్జన్యం చేసే సమయంలో వారిద్దరూ మక్కా వదిలి
ఆఫ్రికా లోని ఆబిస్సీనియాకి వాళ్లిపో యారు. మరియు అక్కడ రెండు సంవత్సరాలు వరకు
నివశించారు.
ప్రవక్త మక్కా వదిలి మదీనా వచ్చినప్పుడు వారు ఆఫ్రికా వదిలి మదీనాలో ప్రవక్త తో
పాటు చేరిపో యారు. మరియు బదర్ యుద్ద ం తరువాత రుకయ్య ఆనారోగ్య పాలై
వాళ్ళకు హాసన్ మరియు హుసైన్ అని ఇద్ద రు కొడుకులు పుట్టా రు. ప్రవక్త ఇద్ద రినీ చాలా
శ్రు ష్టించారు? ప్రజలు ఎందుకు పుడ్తు న్నారు మరియు ఎందుకు చస్తు న్నారు? మరియు సత్య
ప్రవక్త కి దీని జవాబు ఉందని తెలుసు. కానీ రోజువారి సందడుల్లో దీని జవాను
తీసుకోవడం మొదలు పెట్టా రు. ప్రజలకు దూరంగా ఉంది ఇంట్లో నే మరియు సమావేశాల్లో
గురించి ఆలోచిస్తూ కూర్చునేవారు. ఎడారి యొక్క విస్తా రమైన నిశబ్ద ం, వాటి బయటనుండి
మిలియన్ల నక్షత్రా ల మెరవడం అతన్ని సృష్టికర్త కు చాలా దగ్గ రగా తీసుకుని వెళ్ళినట్టు
అనిపించింది.
నుండి మూడు మైళ్ళ దూరంలో ఉంది. ఈ పర్వతం పైన దగ్గ రలో హిరా యొక్క గుహ ఉండేది.
అతను దానిలో ప్రా ర్ధన కోసం మరియు ప్రకృతి యొక్క ఏకాంతం గురించి
అసలు మనిషి జీవితంలో నిజమైన పాత్ర ఏమిటి? మా నుండి దేవుడు ఏం ఆశిస్తు న్నాడు?
చాలా రోజులు ధయసించిన తరువాత, ఒక రోజు ప్రధాన దేవదూత జిబ్రా ఈల్ ప్రవక్త
ముందు హాజరయ్యారు.
రాయబడ్డా యి.
ప్రవక్త గా మరియు అతని మాట చెడు మార్గ ంలో దారి తప్పిన వారికి నిజమైన దారికి
ఉండిపో యారు.
పొ ందడం కొనసాగింది. ప్రధాన దేవదూత అయిన జిబ్రా ఈల్ ప్రవక్త దగ్గ రికి వివిధ రూపాలలో
కూడా ఆపలేదు. దేవదూత అతని దగ్గ రకు ఏ సమయంలోనైనా రావచ్చు. దేవదూత ప్రవక్త
ప్రసంగం చేసట
ే ప్పుడు, కూర్చునేతప్పుడు, ప్రా ర్ధించే సమయంలో మరియు సవారి
చేసట
ే ప్పుడు రావడం అలవాటు చేసుకున్నారు. ప్రవక్త కు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో
అతనికి దగ్గ రలో ఎవరైనా ఉంటే శబ్ద ం వినగలరని అతని సహచరులు చెప్పేవారు.
ప్రవక్త చెప్పేవారు.
అనుభవం పూర్త య్యేటప్పుడు, ప్రవక్త అతని సాధారణ స్థితికి వచ్చేసి ఖురాన్లో కొత్త గా
వచ్చిన శ్లో కాలను పారించేవారు. అతని అనుచరులు వీటిని కంటస్థ ం చేయాలని మరియు
హిరా గుహ యొక్క అనుభవం ప్రవక్త హృదయాన్ని చాలా భయపెట్టింది. దీని గురించి
ప్రవక్త కి ఏమి తోచలేదు. భయపడుతూ నేరుగా ఇంటికి వెళ్లా రు మరియు దీని గురించి ఖాదీజా
తో ఇలా అన్నాడు:-
ఉన్నది. అతని భయం మరియు వణకడం చూసి అతని మీద ఒక దుప్పెట్టు వేసింది ఖాదీజ.
సత్యవాది, పేదలకు సహాయం చేస్తా రు, ఎవరైనా ఇంటికి అతిధి వస్తే వారిని గౌరవిస్తా రు, మీరు
నిజమైన మరియు న్యాయ దారిని అనుసరించారు. మీరు భయపడేందుకు ఏమి లేదు అని
ఖాదీజ తెలియజేశారు.
అదే 74 సూరాహ్, అల్ ముద్ద స్సిర్ యొక్క మొదలు. అది ప్రవక్త ను ఒక్కడైన అల్లా హ్
ప్రవక్త దీని గురించి తెలుసుకుని (దావాహ్) యొక్క పని కోసం ఆలోచించారు. అతని భార్య
ఖాదీజ మరియు అతని భయందువు అయిన అలీ బిన్ అబూ తాలిబ్ లు ముందే ఇస్లా ంను
స్వీకరించారు. అయితే ఖాదీజ బహుమతిగా ఇచ్చిన బానిస (జయీద్ బిన్ హరీసా) కూడా
తరువాత ప్రవక్త యొక్క నాలుగు కుమార్తీలు అయిన జైనబ్, ఉమ్మే కులుసుం, రుఖయ్య
మరియు ఫాతిమాలకు ప్రవక్త ఇస్లా ంను వివరించారు. వారు కూడా ఇస్లా ంను స్వీకరించారు. ఈ
దేవునితో ప్రా ర్థించారు. అంతే కాకుండా వారందరూ కలిసి మక్కా యొక్క పలు ప్రదేశాలలో
అవును! అది నిజం. నేను దేవుని ప్రవక్త నను మరియు ఒక్కడైన అల్లా హ్ ను నమ్మమని,
దానితో పాటు, “దేవుడి సాక్షిగా ఇది నిజం, నువ్వు యవ్వరిని దేవుడితో పో ల్చకు మరియు
ఆ తరవాత ప్రవక్త ఖురాన్ యొక్క స్లో కాలను పాటించారు. దీన్ని విన్న అబూబకార యొక్క
మనసు కరిగిపో యి అతను ప్రవక్త యొక్క ప్రవకతత్వంపై మరియు అల్లా హ్ పై ఇస్లా ంను
చాలా సంవత్సరాల తరువాత కూడా, ప్రవక్త “ నేను యవరినైతే ఇస్లా ం వైపునకు పిలిచానో,
అడిగారు. “నేను దేని కోసమైతే పంపబడ్డా నో అదే పని” అంటే ప్రజలను దేవుని వైపునకు
అబూబాకర్ చాలా మంచి మనిషి, చాలా కారుణామయుదు మరియు గౌరవం కలిగిన మనిషి.
ప్రజలు అతన్ని చాలా ఇష్ట పడేవారు. అతనికి చరిత్ర గురించి, అతను కుటుంబం గురించి
చాలా ఇష్ట పడేవారు. అబూబకర్ కి ఆ సమయంలో 36 ఏళ్లు పూర్త యినాయి, అయితే అతను
(దావా) పనిని చాలా మంచి విధానంలో మొదలుపెట్టా లనుకున్నారు. అతను పడిన కష్టా ల
వలన ప్రజల్లో చాలా మండి ఇస్లా ంను స్వీకరించారు. అందులో కొంతమంది పేర్లు మరియు
ఉన్నప్పుడే ఇస్లా ంను స్వీకరించారు. అబూబకర ప్రజల్ని ప్రవక్త దగ్గ రికి తీసుకొచ్చి ఈసలము
ప్రవక్త మరియు అబూబకర్ యొక్క మార్గ దర్శకత్వం క్రింద, ఈ ప్రజలు మక్కాలో ఇస్లా ంను
వ్యాపించడం మొదలు పెట్టా రు. వారి కష్టా లవలన చాలా మంది ప్రజలు ఇస్లా ంచేతిలో
వచ్చారు. వారిలో కొంత మంది పేర్లు : అబూ ఉబయిదా బిన్ జరరాహ్, ఉబయిదా బిన్ హరీస్
బిన్ అబ్దు ల్ ముత్త లిబ్, ఉస్మాన్ బిన్ మాజాన్, అర్ఖమ్ ఇబ్న్ అబిల్ అర్ఖమ్, ఫాతిమా బిన్తు ల్
ఖాత్తా బ్, సాద్ బిన్ జయీద్, అస్మా బిన్త్ అబీబకర్ మరియు ఖబ్బాబ్ బిన్ అరత్.
కొన్ని రోజుల తరువాత, ప్రజల యొక్క రెండవా (group)సంఘం ఈ దావా యొక్క పమని
వలన ఇస్లా ం చేతిలో వచ్చారు. వాటిలోని కొంత మంది : ఉమర్ బిన్ అబీ వక్కాస్, అబ్దు ల్లా హ్
బిన్ మస్ఊడ, అబ్దు ల్లా హ్ బిన్ జహష్, జాఫర్ బిన్ అబీ తాలిబ్ మరియు అతని భార్య
అస్మా, ఖాలిద్ బిన్ సయిద్ బిన్ ఆస్, అమ్మార్ బిన్ యాసిర్ మరియు బిలాల్ బిన్ రబహ్
అల్ హబ్షీ .
మరియు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఇస్లా ం ఇప్పుడు మక్కాలో మెరిసిపో యింది
బిన్ అబీ అల్ అర్ఖం సఫా పర్వతాలకు దెగ్గరలో నివసించేవారు. అతని ఇంటికి
ఇరుగుపొ రుగున ఎవ్వరు ఉండేవారు కాదు మరియు ఆ చోటు మొత్త ం ఖాళీగా ఉండేది.
దావా యొక్క పనులు మొదలు పెట్టేందుకు ఈ ఇల్లు మొట్ట మొదటి సెంటర్గా మారిపో యింది.
ఇక్కడ ప్రజలు కలిసేవారు మరియు ఖురాన్ యొక్క స్లో కాలని కూడా పాటించేవారు. ప్రవక్త
ప్రజల్ని ఎన్నుకున్నారు. ఆ శ్లో కాన్ని అర్థం చేసుకోవడం కోసం అతను వాటిని వివరించేవారు.
మక్కాలోని ఇల్లు లకు కాస్త దూరంలో ఈ దారుల అర్ఖం నిర్మించబడిండది. మరియు ప్రవక్త
కష్టా లు పడి ఆఖిరికీ దీనిలో గెలుపు పొ ందారు. వారి కష్టా ల వలన చాలా తగాల ప్రజలు
ఈ విధంగా మక్కాలో దావా యొక్క పనిని చాలా మంచి రూపాన్ని ఇవ్వడం మొదలుపెట్టా రు.
కానీ ఆఖరికీ ప్రజల్లో చాలా మంది ప్రవక్త ని అనుసరిస్తు న్నారని తెలుసుకున్నారు. ఈ ప్రవక్త
పని ప్రజలని తమ పురాతన తెగల దరని మార్చేస్తు ందని వారికి చాలా కోపం కలిగింది,
మరియు దీనిని ఆపాలని వారు కొత్త కొత్త ఆపదలను మరియు కష్టా లను మొదలుపెట్టా రు.
57.
సంవత్సరములో ఒకసారి, హజ్ యొక్క సమయంలో, ప్రజలు పూర్తి అరబియా నుండి వచ్చి
ప్రజలతో కలిసి వారితో ఇస్లా మ్ని వివరించేవారు. అతను వారిని ఉప్పొంగించడానికి ఖురాన్
అబ్దు ల్లా హ్ బిన్ వాబిసహ్ అల్ అబ్బాసి యొక్క తండ్రి మరియు టాటా హజ్ సమయంలో
ఆసన్నమయ్యిందని నిర్ణ యించుకున్నారు. ప్రవక్త కాబా దగ్గ రలోని సఫా యొక్క పర్వతాల
( ఎవరికన
ై ా ప్రజలతో ప్రకటించేందుకు ఏమైతే ఉందో వారు సఫా పర్వతాల పై నిలబడి
మాట్లా డే వారు ఇది ప్రా చీన సంప్రదాయం). అయితే ప్రజలు ప్రవక్త ఏం చెప్తా డో వినడానికి
ఇదే విధంగా ప్రవక్త సఫా పర్వతం మీద నిలబడి, " "يا صباحةఅని గట్టిగా పిలిచారు, అది
ప్రవక్త “ ఓ ఖురైష్ ప్రజల్ల రా నేను మీకు ఒక పెద్ద సైన్యం హాని చేయడానికి పర్వతానికి
దగ్గ రలో వస్తు ంది అంటే మీరు నన్ను నమ్ముతారా అని అడిగారు?”
వాళ్ళ జవాబును వింటూ, ప్రవక్త వేరే తెగలను వారి తెగ పేర్లతో పిలిచారు.
“ ఓ బనూ అబ్దు ల్ ముత్త లిబ్! ఓ బనూ అబ్ద మనాఫ్! ఓ బనూ జుహ్రా ! మీరు నిద్రపో యే
విధానం మీరు చచ్చినట్టు , మీరు నిద్రలేచే విధానం చావు తరువు తిరిగి బ్రతికి బయటపడ్డ ట్టు .
లోబడాలి. మీరిది చేయకపో తే, తీర్పుదినాన్న మీరు బాద్యులుగా ఉండిపో వాలి, మరియు
వెళ్ళడం మొదలుపెట్టా రు. కాసేపటి తరువాత పది సంవత్సరాల అలీ మరియు జైద్ ఇబ్న్
మరియు అతని పనిని తాను కొనసాగిస్తూ నే ఉన్నందు వలన, అతన్ని అనేక రకాలుగా
అన్నారు:-
మరుసటి రోజు, ప్రవక్త ముఖం మీద మరియు శరీరం మీద ఉన్న దెబ్బల వలన చాలా
నొప్పిని భావించారు, అతను కాబాకు ప్రా ర్ధించడానికి వెళ్లలేక పో యారు. అయితే కాబాలో
ప్రా ర్ధన కోసం జమా అయిన ముస్లింలీ, ప్రవక్త లేకుండానే ప్రా ర్ధించారు. కానీ సజ్దా చేసినప్పుడు
ఖురైష్ ప్రజలు వెనుక నుండి దాడి చేశారు. చాలా మంది ఎక్కువగా గాయపడ్డా రు.
కారణంగా వారు అతన్ని హింసించే శత్రు వులు అయినారు. వారు ప్రవక్త ఇంటిపై రాళ్ళు
వచ్చినప్పుడు, చాలా కష్ట ంతో ఆ ముల్లు లను తొలగించేవారు మరియు ఆ దెబ్బల నుండి
ఇంతేకాకుండా, అతను మక్కా నుండి అతని శరీరం యొక్క భాగంలో రక్త ంతో
తడవకుండా వచ్చిన రోజేలేదు. ఖురైష్ ప్రజలు అతని మీద చాలా క్రూ రంగా రాళ్ళు విసిరి
దెబ్బతీసేవారు.
కొత్త గా ఇస్లా ంను స్వీకరించిన మనిషి మరియు ప్రవక్త అనూచారుడైన సాద్ ఇబ్న్ అబీ
“ఈ సమయంలో, ముస్లింలకు సమావేశమై ప్రా ర్ధించడం సాధ్యం కాదు. ప్రా ర్ధన కాబా
లేకుండా వేరే ప్రదేశాలలో ప్రా ర్ధించడం సాధ్యం. ఖురైషీయులు మా మీద కన్ను వేసి కాపలా
కాస్తు న్నారు. మనం ఎవరి ఇంట్లో చేరినా కూడా ఖురైషయ
ీ ులు మామ్మల్ని వెతుక్కుంటూ
వస్తా రు మరియు మా మీద దాడి చేస్తా రు. ఆ దాడితో ప్రమాదకరమైన బాధలు కలుగుతాయి.
మన మతాన్ని వ్యతిరేకంగా మేము విశ్వాసిస్తు న్నా మతం తప్పు అని చెప్తు న్నాడాని అర్ధం
ఒక సారి అబుబకర్ యొక్క పిలుపుతో ప్రవక్త కాబాహ్ దగ్గ రికి వచ్చారు . ప్రవక్త ని
చూసి చాలా మంది ముస్లిం ప్రజలు కాబాహ్ లో చేరారు. అబుబకర్ నిలబడి చేరిన ప్రజలకి
వారు ప్రవక్త మరియు అతన్ని అనుసరిo చే ముస్లింల మీద దాడుల వానని కురిపించారు.
ఉతబా బిన్ రాబియా అబుబకర్ [ర] ముఖ o మీద చాలా తీవ్రంగా దాడి చేసారు దీంతో అతని
రక్త ం అమితంగా పో యింది. ముస్లింలు అన్నీ తరపుల బందించబడ్డా రు మరియు వారి హింస
నుండి బయటకి వెళ్ళనివ్వలేదు. కాసేపు తర్వాత అబుబకర్ యొక్క బంధవులు అక్కడికి
అబూ జర్ గఫ్ఫారి మక్కా నుండి చాలా దూరంలో గఫ్ఫారి తెగలో నివసించేవారు. ఒక
రోజు అతను “మక్కాలో ఒక మనిషి వచ్చి తనను తాను దేవుని దూత మరియు అతను
తెలుసుకోమన్నాడు.
కలిశాడు మరియు అతని సందేశం యొక్క గొప్ప సమాచారాన్ని పొ ందాడు. ఉనైస్ మక్కా
ఒక రోజు, ఉనైస్ గఫ్ఫారి అతని తమ్ముని ఇంటికి వెళ్ళి “ముహమ్మద్తో కలిశాను అని
తమ్ముడితో కలిసి,
“ నేను చాలామంది కథ చెప్పేవాళ్ళని చూశాను కానీ ముహమ్మద్ యొక్క ప్రసంగం ఆ
మక్కాకు చేరన
ి తరువాత మొదటగా అలీ ఇబ్న్ అబీ తాలిబ్తో కలిసాడు. అలీ అతన్ని
ప్రవక్త దగ్గ రికి చేర్చాడు. అబూజర్ గఫ్ఫారి ప్రవక్త ముహమ్మద్తో కలిసాడు మరియు అతను
చెప్పిన మాటల్ని విన్నాడు. అబూ జర్ నిజాన్ని అన్వేషించేవాడు, దీని వలన అతనికి ఖురాన్
హసీన్ ఒక వృద్ధు డు. అతను ఖురైష్ తెగలో చాలా గౌరవించబడ్డా డు. ఒకరోజు
ఖురైష్ తెగకు చెందిన కొందరు అతని వద్ద కు వచ్చి ఇలా అన్నారు , “దయచేసి ఈ వ్యక్తితో
హసీన్ దానికి “ ఏడు దేవతలు ఈ భూమి పైన మరియు ఒకటి స్వర్గ ంలో” అని
జవాబిచ్చాడు.
పిలుస్తా రు” అని ప్రవక్త అడగగా “ నేను స్వర్గ ంలో ఉన్న దేవతని పూజిస్తా ను” అని హసీన్
అన్నారు.
ప్రవక్త “ మీరు మీ సంపదను కోల్పోయినప్పుడు, మీరు సహాయం కోసం ఎవరిని
పిలుస్తా రు?” అని ప్రవక్త అడగగా “ నేను స్వర్గ ంలో ఉన్న దేవతని పూజిస్తా ను” అని హసీన్
జవాబిచ్చాడు.
ప్రవక్త “తన బాధను విన్న దేవుడు ఒక్కడే అని అతనితో చెప్పాడు. కానీ
అనుకున్నాడు.
అని అన్నారు.
విశ్వాసాన్ని అంగీకరించింది.
82.
ఖజ్రా జ్ తెగకు చెందిన ఒక ప్రతినిధి బృందం మదీనా నుండి మక్కాకు వచ్చింది.
బృందం లోని ఒకరు ఇయాజ్ ఇబ్న్ ముఆజ్. ప్రవక్త ముహమ్మద్ ఈ ప్రతినిధి బృందం గురించి
“ నేను అల్లా హ్ నుంచి పంపబడ్డ ప్రవక్త ని. అల్లా హ్ నన్ను తన భక్తు ల కొరకు
పంపినాడు. తద్వారా నేను ప్రజలను అల్లా వద్ద కు పిలుస్తా ను మరియు వారు అల్లా హ్ను
చెప్పగలను. అల్లా హ్ తన పుస్త కాన్ని నా మీద దించాడు.” అని ప్రవక్త చెప్పారు. దీంతోపాటు