You are on page 1of 54

1: కాబాహ్, ఆరాధన కేంద్రం

4000 సంవత్సరాల ముందు ప్రవక్త ఇబ్రా హీం) (‫عليه السالم‬, తమ కుటుంబంతో పాటు
మక్కాలో నివశించారు. అతని కుమారుడు ఇస్మాఈల్ ) (‫ علي ه الس الم‬పెరిగి ఒక ప్రవక్త గా
ప్రసద
ి ్ధి చెందారు.

ప్రవక్త ఇస్మాఈల్ ) (‫ عليه السالم‬పిల్లలు మక్కాలో విలసిల్లా రు మరియు చాలా మంచి


పేరును పొ ందారు. ప్రవక్త ఇస్మాఈల్ ) (‫ عليه السالم‬కి చాలా బిడ్డ లు ఉండడం కోసం చేసన
ి
ప్రా ర్ధనలకు మరియు జంజామ్ కాలాన్ని తీసుకువచ్చినందుకు చాలా కృతజ్ఞ తలు, సిరియా
మరియు యమన్కు పో యే యాత్రికుల సమూహం మక్కా దగ్గ ర ఆపబడింది. మక్కా అనే
ప్రా ంతం సిరియా మరియు యమన్ యొక్క దారిలో నిర్వహించబడినది. కబాహ్ కాబహను
నిర్వించినప్పుడే, కాబహ్కి ఏ అడ్డ ంకులు రాకుండా మరియు హజ్జ్ చేసే వాళ్ళను సహాయం
చేయడానికి చాలా మంది సహాయకులను నిర్వహించారు.
వారిలో కొంతమంది:
హిజాబాహ్:- కబాహ్ యొక్క నిర్వహణ మరియు తాళాన్ని భద్రపరుచు.

సికాయహ్:- హజ్జ్ చేసే ప్రజల కోసం శుభ్రమైన నీళ్ళు ఏర్పరుచు.

రిఫాద :- హజ్జ్ చేసే ప్రజల కోసం ఆహారాన్ని అందించు.


నాదవాహ్:- మక్కా యొక్క వ్యవహారాల కోసం జరిపే సమావేశాల యొక్క
అధ్యక్షుడు కీయదాహ:- మక్కా సైన్యం యొక్క నాయకత్వం.
లివా :- యుద్ధ సమయంలో మక్కా జండా యొక్క వాహకుడు.
ఇలా కబాహ్ హజ్జ్ యాత్రికులకి ఆరాధన కేంద్రంగా మారిపో యింది .

2.కుసయ్యి ఇబ్న్ కిలాబ్

కబాహ్ యొక్క వ్యవాహారాలు సరిగ్గా నిర్వహించబడలేదు, పైగా హజ్జ్ యాత్రికులు వాటి


మంచి జాగ్రత్తలు చూసుకోవడం లేదు. కొన్ని తరాల తర్వాత, ఐదవ శతాబ్ద ం మధ్యలో A.D.
మక్కా యొక్క అధిపతిగా కూశాయి ఇబ్న్ కిలాబ్ ఎన్నుకోబడ్డా రు. అతను ప్రవక్త

ముహమ్మద్ ‫صلى هللا عليه وسلم‬యొక్క పూర్వీకుడు.

అతను చాలా శక్తివంతంగా ఉండడం మరియు అతని గొప్ప నాయకత్వ లక్షణాలే ,


తనని తాను కబాహ్ యొక్క వ్యవహారాలను నిర్వహిండానికి ఏర్పాటు చేసుకుంది.

అతను హిజాబాహ్, శికాయహ, రిఫాదహ్, నద్వా, లివా మరియు ఖియాదా వంటి

అనేక కబాహ్ కార్యాలయాలను నిర్వహించాడు.

అతని సామరధ్యమైన నాయకత్వంతో ,మక్కా యొక్క శ్రేయస్సు చాలా అల్ల రి

ముద్దు గా పెరిగింది. అతని విధానాలు మక్కా యొక్క వాణిజ్యాన్ని చాలా వేగాన్నిచ్చింది.

అతని విధేయత మరియు అతని జ్ఞా నం అతనికి చాలా గౌరవనీయమైన

స్థా నం సంపాదించింది. అతని జ్ఞా న విధానల కారణంగా, మక్కా వాసులు చాలా ప్రయోజాన్ని
పొ ందారు. మరియు కూరైష్ తెగ , మక్కాలో చాలా ప్రభావంతమైన తెగగా పెరిగింది. అతని

అధిపతి యొక్క స్థా నం అతనికి గొప్ప గౌరవాన్ని మరియు ప్రశంసాన్ని గెలిచింది.

3: హజ్జ్ యాత్రికుల భద్రత


కూశాయి హజ్జ్ యాత్రికులకు తినిపించడానికి మరియు వారి రక్షణ మేరకు
దో హపడడం కొసం కురైష్ తెగను ప్రో త్సహించాడు. అతను వారితో ఇలా అన్నారు.

“ఓ ఖురైష్ (ప్రజల్లా రా) మీరు అల్లా హ్ మరియు అల్లా హ్ యొక్క ఇంటి చేరువలో
ఉంటున్నారు. హజ్జ్ యాత్రికులు అల్లా హ్ ఇంటికి వచ్చే అతిధులు. ఎవరినైతే మీరు పూర్తి
సంవత్సరములో పొ ందుతారో వారు మీ ఆతిధ్యత యొక్క విలువలు ఆశించేవారు. మీరు హజ్జ్
రోజుల్లో వారికి ఆహారాన్ని మరియు నీరును అందించండి”.

ఈ విధంగా ఖుసయ్యి ప్రజల ముందుకొచ్చి గరిష్టంగా యాత్రికులకు సహాయం


చేయాలని ప్రజలను ఆదేశించాడు.

ఖుసయ్యి రాక ముందు, మాకా యొక్క ఇళులు చెల్ల చెదురుగా ఉండేవి. కానీ
ఖుసయ్యి మక్కా అధిపతి మరియు ఖురైష్ తెగ యొక్క నాయకూడయ్యినప్పుడు అతను
ఇళ్ల ను మక్కాకు దగ్గ రలో కట్ట మని ఆదేశించాడు. అప్పుడు ప్రజలంతా తమ ఇళ్ల ను కాబా
చుట్టూ నిర్మించారు. ఖుసయ్యి కాబా చుట్టూ ప్రజలంతా నడవడానికి తగినంత స్థ లాన్ని చూసి
దారులు నిర్మించాడు. దీని తరువాత అక్కడ ఇతర తెగల ఇళ్ల ను కూడా నిర్మించాడు.

4.కాబా యొక్క రక్షణ

ఖుసయ్యికి ముగ్గు రు కొడుకులు ఉన్నారు. అబ్దు ల్ ఉజ్జా , అబ్ద మనాఫ్, అబ్ద ద్దా ర్ .

ఖుసయ్యికి వృద్ధా ప్యం వచ్చినప్పుడు అతను తన బాధ్యతలను అబ్ద మనాఫ్ మరియు

అబ్ద ద్దా ర్కి ఇచ్చాడు.

అబ్ద ద్దా ర్(హిజాబా) మక్కాను రక్షించే మరియు కబహ బీగాన్ని భద్రపరిచే బాధ్యతను

పొ ందాడు. ఇంతేకాకుండా, ఖుసయ్యి తనకు సికాయః , లివా మరియు రిఫాదాహ్ యొక్క


బాధ్యతను ఇచ్చాడు, అంటే యాత్రికులను ఆహారాన్ని అందించే మరియు యుద్ధ సమయంలో

మక్కా యొక్క పతాకాన్ని ఎగిరించే బాధ్యతను అప్పగించాడు.

అతను ఆ బాధ్యతలను తీసుకున్నాడు మరియు వాళ్ళ నాన్న చేసినట్టే అతను కూడా

వాటిని విడుదల చేసన


ి ారు. ఇందువలన, అతను మక్కాలో చాలా గౌరవాన్ని పొ ందాడు.

అబ్ద మనాఫ్కి నలుగురు కుమారుల్లు , హషీమ్,అబ్దు శ్శంస్, అల్ ముత్తా లిబ్ మరియు

నౌఫల్.

అబ్ద ద్దా ర్ మరణించిన తరువాత వారి పిల్లలు వల్ల నాన్న తీసుకున్న బాధ్యతలన్నీ

తీసుకున్నారు. వివాదం శాంతియుతంగా పరిష్కరించబడింది మరియు అబ్ద ద్దా ర్ కుమారుల్లు

హిజాబ మరియు లివా వంటి బాధ్యతలను పొ ందిన సమయంలో అబ్ద మనాఫ్ కుమారుల్లు

సీకాయ, రిఫాద మరియు నద్వా వంటి బాధ్యతలను పొ ందారు. అందువలన మక్కాలో శాంతి

వ్యాపించింది మరియు యుద్ధ ం లాంటి పరిస్థితులు ఆగిపో యాయి.

5. మక్కాలో కరువు

అబ్ద మనాఫ్ కుమారుల్లో హాషిం చాలా పేరు పొ ందిన వ్యక్తి. అతను మన ప్రవక్త తాత.

ప్రవక్త కుటుంబం అతని తరువాతే పేరు చెందింది, వారు బనూ హాషిం అని పిలువబడేవారు.

అతనికి ప్రతి పని సక్రమంగా చేసే సామర్ధ్యం ఉన్నందువలన, హాషిం ఖురైష్ యొక్క

సుప్రీం నాయకుడిగా ఎదిగినాడు. ఆయన తండ్రి లాగే అతను కూడా యాత్రికులు అల్లా హ్

యొక్క అతిధులు వారితో ఉదారంగా ఉండాలని ఖురైష్ను కోరాడు. అతను మక్కా యొక్క
అధిపతిగా అతని బాధ్యతలను డిశ్చార్జ్ చేయడమే కాకుండా, అతను మక్కా వాసులను చాలా

పెద్ద మార్గ ంలో సహాయపడ్డా డు.

ఒకసారి మక్కాలో కరువు వచ్చినప్పుడు, హాషిం యాత్రికులకు ఆహారాన్ని

తినిపించడమే కాకుండా మక్కా ప్రజలను రక్షించాడు. ఈ పని అతనికి చాలా గౌరవనీయమైన

స్థా నాన్ని ఇచ్చింది.

ఇంతేకాకుండా, హాషిం చాలా పెద్ద మార్గ ంలో మక్కాలో వాణిజ్యాన్ని నిర్మించాడు.

ఇతను రెండు వాణిజ్య యాత్రికుల సమూహాన్ని తయారుచేశాడు, ఒకటి మక్కా నుండి

సిరియాకు మరొకటి మక్కా నుండి యమన్కు. ఇదంతా హాషింతో చాలా సౌకర్యంగా

ఆలోచించబడినది, ఒకటి వేసవి కాలంలో మరొకటి సీతాకాలంలో. అతని నాయకత్వం క్రింద

మక్కా వాసులు చాలా అభివృద్ధి చెందారు. మరియు నగర ఆర్ధిక వ్యవస్థ గొప్ప పురోగతి

సాధించింది.

6. పట్టు మార్గ ం

ప్రవక్త )సల్ల ల్లా హు అలైహి వసల్ల ం (ముత్తా త హాషిం , మక్కా యొక్క అధిపతిగా

మరియు కాబా యొక్క సంరక్షకుడిగా ఉన్నప్పుడు మాకా యొక్క వాణిజ్యం చాలా పెద్ద

మార్గ ంలో వర్ధిల్లి ంది.

హాషిం రెండు వాణిజ్య యాత్రికుల సమూహాన్ని తయారుచేశాడు, ఒకటి మక్కా నుండి

సిరియాకు మరొకటి మక్కా నుండి యమన్కు, ఒకటి వేసవి కాలంలో మరొకటి సీతాకాలంలో.

ప్రయాణించింది. ఇది మక్కా శ్రేయస్సుకు అభివృద్ధిని ఇచ్చింది.


2000 సంవత్సరాల కృతం చైనా వాళ్ళతో ప్రా రంభించబడ్డ ఈ పట్టు మార్గ ం ఎర్ర

సముద్రం నుండి తూర్పు ఆఫ్రికా, భారత్, చైనా మరియు ఆగ్నేయ ఆసియా వరకు

విస్త రించబడినది. ఇది 6500 కిలోమీటర్లు (4000 miles) పొ డవుగా ఉంది మరియు చైనా,
భారత్,ఈజిప్ట్ ,ఇరాన్ మరియు అరేబియా యొక్క గొప్ప నాగరికతల అభివృద్ధిలో ప్రధాన
కారకంగా పరగణించబడుతుంది.
ఆ వాణిజ్య యాత్రికుల సమూహంలో వరక్త ం చేసన
ి కొన్ని వస్తు వులు పట్టు బట్ట లు,
కస్తూ రి, పరిమలద్రవ్యాలు, మెడిసిన్, ఆభరణాలు, గాజుసామాన్లు , ఐవోరి, వస్త్రా లు, బంగారం,
వెండి, విలువైనరాళ్ళు, మొదలగునవి......

7. మక్కా అభివృద్ధి

వాణిజ్య యాత్రికుల సమూహం మక్కా నుండి యమన్ మరియు సిరియా మరియు

అక్కడి నుండు ప్రపంచంలోని వేరే వేరే చోట్లకి వెళ్ళడం వలన మక్కా యొక్క వాణిజ్యం చాలా

వేగాన్ని ఇచ్చింది మరియు మక్కా పూర్తి అరేబియాలో వాణిజ్యం యొక్క స్థ లమయ్యింది.

యాత్రికుల సమూహం చాలా దేశాల నుండి రావడం మొదలయ్యింది, మరియు వస్తు వులు

పెద్ద కాన్వాయిలలో ఎగుమతి మరియు దిగుమతి అయ్యేవి. ఇది ఈ ప్రా ంతంలోని


పెరుగుతున్న వ్యాపారంతో వ్యవహరించడానికి మరియు మక్కా చుట్టూ ఉన్న మార్కెట్ల

అభివృద్ధికి తోడ్పడింది.

హాషిం మక్కాలో వ్యాపార వ్యవహారాల అభివృద్ధి చెందాయని మరియు ఈ

పెరుగుతున్న వ్యాపారంలో తన ప్రజల అవసరాలను బాగా చూసుకుంటున్నారని అతను

చూశాడు.

సిరియా వెళ్తు న్న సమయంలో, హాషిం యస్రిబ్ దగ్గ ర ఆగినారు (ఇప్పుడు మదీనా

అని పేరు చెందింది), అక్కడ సల్మా అని పేరుకలిగిన కరుణ మహిళతో కళ్యాణం

చేసుకున్నాడు. ఆమె ఖజరబ్ తెగకి చెడిన అమ్ర్ యొక్క కూతురు. ఆమె హాషింతో మక్కాలో

నివశించింది మరియు తరువాత తన కుమారుడిని జన్మనిచ్చిన మదీనా తిరిగి వచ్చేసింది.

8. అల్ ముత్త లిబ్ యస్రిబ్కి ప్రయాణం

కొన్ని సంవత్సరాల తరువాత, హాషిం వాణిజ్యపని మీద సిరియకు ప్రయాణించాడు.

మక్కాకు వచ్చే సమయంలో ఆయన గజా దగ్గ ర అనారోగ్య పాలై మరిణించాడు. ఆయన

అక్కడే పాటిపెట్టబడ్డా డు.

హాషిం మరణించిన తరువాత ఆయన తమ్ముడైన అల్ ముత్త లిబ్ కాబా యొక్క

రక్షకుడిగా మరియు ఖురైష్ తెగ యొక్క అధిపతిగా నియమించబడ్డా డు.

అల్ ముత్త లిబ్ చాలా మాంచి మనిషి. తెలివైన మారిఊ ఉదార వ్యక్తి. ఖురైషీయులు

అతన్ని చాలా ప్రేమించారు మరియు “ అల్-ఫైజ్” అని పిలిచేవారు. అతను మక్కా అధిపతి
అయిన సమయంలో, ఆ ప్రా ంతం వర్ధిల్లా డం కొనసాగింది మరియు సంపన్నంగా,శాంతిగా

ఉండిపో యింది.

ఒక రోజు అతను తన మేనల్లు డు, హాషిం కొడుకు షైబా గురించి ఆలోచించాడు. షైబా

తన అమ్మతో పాటు యస్రీబ్లో నివశిస్తు న్నాడు. ఆ సమయంలో అతను ఓ యువకుడు . అల్

ముత్త లిబ్ మదీనాకు వెళ్ళి అతని మేనల్లు డుని మక్కాకు తీసుకురావాలని ఆలోచిస్తా డు.

అయితే అల్ ముత్త లిబ్ యస్రీబ్కి ప్రయాణించాడు మరియు సల్మా (హాషిం భార్య) తో

కలిసి తమ కుమారున్ని ఈయనను అప్పగించమని కోరాడు. సల్మా సంతోషంగా ఆమె

కుమారున్ని అతనికప్పగించింది. అయితే అల్ ముత్త లిబ్ అతని మేనల్లు నితో పాటు మక్కా

తిరిగి వెళ్ళడానికి తయారుచేసుకున్నారు, ప్రతి ఒక్కరూ ఒక ఒంటె మీద సవారి అయినారు.

9. షైబా మక్కాకు చేరారు

ఇద్ద రూ మక్కాలోకి ప్రవేశించారు. షైబా ఒంటె ముందున్నప్పుడు అల్ ముత్త లిబ్ అతని

వెనుక ఒంటెను నడిపాడు. మక్కా వాసులు ఈ రెండు ఒంటెలను చూసినప్పుడు, వారు అల్

ముత్త లిబ్ని గుర్తు పడ్డా రు కానీ షైబాను తెలుసుకోలేకపో యారు. వాళ్ళు ఈ యువకుడిని అల్

ముత్త లిబ్ యొక్క బాణిసుడు అనుకున్నారు. అయితే వారు ఆ యువకుడిని “ అబ్దు ల్

ముత్త లిబ్” అని పిలిచారు. ఈ మాటలు విన్న అల్ ముత్త లిబ్ ఈ యువకుడు నా బానిస

కాదు. అతను షైబా అని, హాషిం యొక్క కొడుకు అని చాలా సార్లు వివరించారు.

అక్కడ కొంచం గదరగోళం ఉన్నందువలన, అతని వివరణను వినలేకపో యారు

మరియు అతన్ని “ అబ్దు ల్ ముత్త లిబ్ అనే పిలువ సాగర్. కొన్ని రోజుల తరువాత, అతను
మక్కాలో అబ్దు ల్ ముత్త లిబ్ అని పేరు చెందారు. మరియు ప్రజలు అతని అసలు పేరు షైబా

అని మారిచిపో యారు.

10. ప్రవక్త తాత

అబ్దు ల్ ముత్త లిబ్ అందమైన యువకుడిగా పెరిగాడు! తన అంకుల్ (అల్

ముత్త లిబ్) మరణించినప్పుడు, మక్కా వాసులు వాళ్ళ నాన్న యొక్క బాధ్యతలను

(సికాయ, మరియు రిఫాదా) అబ్దు ల్ ముత్త లిబ్కి ఇచ్చారు.

అబ్దు ల్ ముత్త లిబ్ ఒక గొప్ప అంతరదృష్టితో చాలా తెలివైన మనిషి, అతను తన పనిని

సక్రమంగా చేసవ
ే ాడు. అతని ప్రధాన వీధి యాత్రికులకు మంచి నీరు ఏర్పాటుచేయడం, (ఆ

సమయంలో జమ్ జమ్ బావి సరిగ్గా పనిచేయట్లేదు). కొన్ని సంవత్సరాల కృతం జుర్హు ం తెగకి

సంబంధించిన కొంతమంది అజాగ్రత్త వలన, జమ్ జమ్ బావి ఇసుకతో నిండి పో యింది.

అందువలన అది పూర్తిగా చెడిపో యినది. కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు దాని ప్రదేశం కూడా

తెలియదు. అయినప్పటికీ, మక్కా వాసులు జమ్ జమ్ గురించి విన్నారు మరియు ప్రవక్త

ఇబ్రా హీం మరియు అతని కొడుకు ఇస్మాఈల్ల కథ వల్ల మెదడులో చాలా తాజాగా ఉంది. వారు

ఎప్పుడూ ఖచ్చితంగా ఒక రోజు ఈ బావి మళ్ళీ నిండుతుందని భావించేవారు.

11. జమ్ జమ్ బావిని తిరిగి త్రవ్వి ంచడం


అబ్దు ల్ ముత్త లిబ్ యాత్రికుల కోసం మంచి నీటిని ఏర్పాటు చేసే బాధ్యత

వహించినప్పటినుండి, అతనికి తన విధులను వాదలాలంటే చాలా కష్ట ం అనిపించింది. కాబా

సమీపంలో ఏ బావీ లేనందు వలన అతనికి నీళ్ళు బయట నుండి తెచ్చే అవసరం ఏర్పడింది

మరియు దగ్గ రలోని జలశాయంలో చేర్చాల్సొచ్చింది. ఈ కారణంగా జమ్ జమ్ బావిని

పునురుద్ధ రించాలని అతని కోరిక.

అతను ఒక రోజు ఒక స్వప్న చూశాడు. అందులో అతనితో ఒక మనిషి మళ్ళీ జమ్ జమ్

తిరిగి తవ్వాలని చెప్పాడు. ఇది అతనికి తిరిగి తవ్వేనదుకు విశ్వాసాన్నిచ్చింది, ఇది అత్యనీ

గొప్ప ఆందో ళన కలిగించింది. అతనికి ఖచ్చితంగా అసలైన బావి చోటు తెలియదు, లేదా

అతనికి చోటును వేతకడంలో మక్కా వాసులు అతనిని మార్గ దర్శకాన్ని చేయలేకపో యారు.

అతని కొడుకు అల్ ముగైరా సహాయంతో అతను మక్కాకు దగ్గ రే త్రవ్వడం మొదలుపెట్టా రు.

అది చాలా కష్ట మైన పని. మక్కా వాసులలో ఏ ఒక్కరూ అతనికి సహాయం చేసేందుకు

ముందుకు రాలేదు. అతని ప్రయత్నాలు వ్యర్థమైనవి అని వాళ్ళు అనుకున్నారు.

అతను బావిని పునురుద్ధ రించాలనే నమ్మకాన్ని తాను కోల్పోలేదు. చాలా కష్ట పడ్డ

దీర్ఘకాలం తరువాత, అతను ఫలితాన్ని పొ ందాడు. అకస్మాత్తు గా, జమ్ జమ్ బావి యొక్క

నీరు తాను త్రవ్విన ప్రదేశం నండి వచ్చింది. ఇది అబ్దు ల్ ముత్త లిబ్కి చాలా

సంతోషాన్నిచ్చింది.

12. అరుదైన సంపద


జమ్ జమ్ బావిని త్రవ్వే సమయంలో, అబ్దు ల్ ముత్త లిబ్ కొన్ని అరుదైన సంపదలను

వెలికితీశారు. ఖురైష్ దీని గురించి తెలుసుకోవాలని వచ్చినప్పుడు, వారు ఈ సంపదను

వారికి ఇవ్వమని కోరారు. అయితే ఒక డ్రా చేద్దా మని అబ్దు ల్ ముత్త లిబ్ అన్నారు.

అతను ముగ్గు రు భాగస్వాములను అనగా, కాబా, ఖురైష్ మరియు అబ్దు ల్ ముత్త లిబ్

ను సంచించాడు. దీన్ని ఖురైష్ అంగీకరించింది.

ఈ డ్రా నిర్వహించబడిన సమయంలో ఖురైష్ పూర్తిగా ఓడిపో యింది. కాబా బంగార

హిరణాలను గెలుచుకుంది, అతను ఇతర విలువైన వస్తు వులను గెలుచుకున్నాడు. అబ్దు ల్

ముత్త లిబ్ ఈ రెండు బంగార హిరణాలను కాబా తలుపును అలంకరించాడు.

ఇప్పుడు, జమ్ జమ్ బావి పునురుద్ధ రించబడింది. మక్కా వాసులు తమ దప్పికను

అణచిపెట్టేందుకు చాలా సులభమయిపో యింది మరియు అబ్దు ల్ ముత్త లిబ్ యాత్రికులకు

మంచి నీరు అందించేందుకు కూడా సులభమయిపో యింది.

13. ఏనుగుల సంవత్సరం

దేవుని ఇల్లు ఉండడం వలన(కాబా), అరేబియాలోని చాలా మంది అక్కడికి వచ్చి

కాబాలో ఉంచిన విగ్రహాల ఆశీర్వాదాలను కోరుకుంటారు. యాత్రికులు నగరం కోసం గొప్ప

సంపదలో పునావిక్రయపరిచే సమర్పణలను చేశారు. కాబట్టి మక్కా నుండి వారి నగరాలకు

మళ్లించాలనే ఆశతో ప్రజలు వారి ప్రా ంతాల్లో ఆరాధించేందుకు ఇలాంటి ఇల్ల నే నిర్మించడానికి

ప్రయత్నించారు. ఉదాహరణకు, గోహస్సనీళ్లు అల్ హిరా దగ్గ ర ఒక ఇల్లు ని నిర్మించారు.


ఇలాంటి ఇళ్లే అబ్రహా యమన్లో నిర్మించాడు. కానీ, అతను యాత్రికులను మళించడంలో

ఓడిపో యాడు, ఎవ్వరూ వారి ఇళ్ళ మీద ఆసక్తి చూపించలేదు. అరబులు ఇబ్రా హీం కట్టిన పురాతనమైన

ఇళ్ళునే ఇష్ట బడ్డా రు.

14. చెడు ఉద్దే శం

దీనవలన యమన్ అధిపతి అబ్రహా, చాలా అందంగా మరియు కొత్త గా అలంకరించిన ఆరాధన

ఇళ్ల కు మళ్లించడానికి ఒకే ఒక మార్గ ం ఉందని, చివరికి ప్రవక్త ఇబ్రహీంతో నిర్మించబడిన కాబాను ధ్వంసం

చేయాలని నిర్ణ యించుకున్నాడు.

ఈ విధంగా, అతను ఒక పెద్ద సైన్యంతో కొన్ని గుర్రా లతో సహా మరియు డజన్ కంటే ఏక్కువ

బలమైన ఏనుగులతో మక్కాకు వెళ్ళడానికి తయారయ్యాడు. కొంతమంది మక్కాకు కాబాను ధ్వంసం

చేసే చెడు ఉద్దేశంతో వెళ్తు న్న అబ్రహాని ఆపారు. హిమ్యార్ యొక్క రాజు జునఫర్ ,నుఫైల్ ఇబ్న్

హబీబ్ అతన్ని ఆపారు. కానీ వారు కూడా అతన్ని ఆపడంలో విఫలమయ్యారు. మక్కాకు

వెళ్ళే సమయంలో అబ్రహా తాయిఫ్ దగ్గ ర నిలలిచిపో యారు. అక్కడ తాకిఫ్ తెగ నాయకులలో

అతనికి ఒక మార్గ దర్శిని అందించడం ద్వారా అతనికి సహాయపడ్డా రు.

అబూ రిఘాల్ అబ్రహా యొక్క సైన్యం వెంటవెళ్ళాడు మరియు దారిలో ముఘమ్మశ్

అనే ప్రదేశంలో ఈ సైన్యం నిలిచిపో యింది.

అక్కడ అబ్రహా తన మనుషులలోని అస్వద్ ఇబ్న్ మక్సూద్ మక్కా మరియు అక్కడ ఉండే

జనాల గురించి తెలుసుకొనిరమ్మన్నాడు. అస్వద్ ఇబ్న్ మక్సూద్ మక్కాలో చేరుకున్నప్పుడు ప్రజలు


అతన్ని చుట్టు ముట్టా రు. అబ్రహా మీతో గోడవపడడానికి రాలేదు మరియు కాబాను నాశనం చేయడమే

అతని ఏకైక ఉద్దేశం అని అన్నాడు.

15. ఒంటెలను తీసుకోవడం

చాలా ఒంటెలు, పశువులు మరియు గొర్రెలు మక్కా విలుపల మెటకున్నాయి. అబ్రహా

మనిషి అన్ని ఒంటెలను తనతోపాటు తీసుకెళ్ళాడు. వారు అబ్దు ల్ ముత్త లిబ్ కి చెందిన అనేక

ఒంటెలను తీసుకున్నాడు.

అబ్దు ల్ ముత్త లిబ్ తన ఒంటెలను గురించి తెలుకున్నప్పుడు అతను అబ్రహా న్న

చోటుకు వెల్లా డు మరియు అబ్రహాని కలుసున్నాడు. అబ్రహా అతన్ని పలకరించి గొప్ప వ్యక్తిగా

భావించి గౌరవించాడు.

“మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు” అని అబ్రహా ప్రశ్నించాడు.

మీరు నా ఒంటెలను తీసుకున్నారు, నేను వాటిని తీసుకువెళ్లడానికి వచ్చాను అని

జవాబిచ్చారు. కానీ “నేను కాబాను నాశనం చేస్తు న్నప్పుడు నన్ను ఆపగలవ, నేను కాబాను

ధ్వంసం చేయడానికి వస్తే నీవు నీ ఒంటెల గురించి మాట్లా డుతున్నవా.” అని ప్రశ్నిస్తా డు

అబ్రహా.

“నేను ఒంటెల ప్రభువుని మరియు కాబా రక్షకుడిని కనుక నేను నా ఒంటెలను

తీసుకోవడానికి వచ్చాను మరియు కాబా ను కాపాడుకుంటాను. అని అబ్దు ల్ ముత్త లిబ్

జవాబిచ్చారు. అబ్రహా అతని మాటలు విని ఆశ్చర్యపో యాడు మరియు తన నోటత


ి ో మాటలు

రాలేదు.
అయితే అబ్రహా అతని ఒంటెలను తిరిగి ఇచ్చేశాడు. అబ్దు ల్ ముత్త లిబ్ తన

ఒంటెలను సంతోషంగా తీసుకుని మక్కాకు వెళ్ళిపో యాడు.

16. ఏనుగుల సైన్యం

అబ్రహా అతని అపారమైన సైన్యంతో కాబాను నాశనం చేయడానికి వస్తు ండడం వలన

అందరూ తమ ఇళ్ల ను ఖాళీ చేసి పర్వతలపైనకి వెళ్ళమని అబ్దు ల్ ముత్త లిబ్ ఆదేశించాడు.

అక్కడున్న పిల్లలు, స్త్రీలు మరియు పురుషులందరూ తమని తాము ఆ ఏనుగుల బారి

నుండి కాపాడుకోవడం కోసం తన అధిపతి యొక్క మాటను విని ఒకటొకటిగా మక్కాకు

దగ్గ రలో ఉన్న పర్వతం మీద ఎక్కిపో యారు.

మరుసటి రోజు అబ్రహా తన శక్తివంతమైన సైన్యాన్ని మకకవైపుకు తయారుచేయమని

ఆజ్ఞా పించాడు.

ఆ సైన్యం నిదానంగా మక్కా వైపుకు నడవడం మొదలుపెట్టింది.

అబ్దు ల్ ముత్త లిబ్ దూరం నుండి ఆ అబ్రహా సైన్యాన్ని చూసి వారు కాబాను నాశనం

చేసే ఉద్దేశంతో వస్తు ందని గ్రహించాడు.

అబ్దు ల్ ముత్త లిబ్ కాబా వైపు పరిగెత్తు కుంటూ వెళ్ళి తలుపుని పట్టు కొని అల్లా హ్

మమ్మల్ని ఈ సైన్యం నుండి రక్షణ కలిగించు, ముందుగా ఈ కాబాను రసహించు అని

అలలహని వేడుకున్నారు.

19. అబ్దు ల్లా హ్ ఇబ్న్ అబ్దు ల్ ముత్త లిబ్


అబ్దు ల్ ముత్త లిబ్కి పది కొడుకలు, వారిలో ఆరు మంది మంచి పేరు తెచ్చుకున్నారు.

వారు అల్ అబ్బాస్, హంజ, అబూ తాలిబ్, అబూ లహబ్, అబ్దు ల్లా మరియు అల్ హారిస్.

అబ్దు ల్లా యోగ్యత, ధైర్యం,వినయం మారిఊ సత్యమూలాంటి అరబ్ లక్షణాలతో ఉన్న ఒక

మంచి మనిషిలా అతన్ని అందరి కొడుకుల కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు.

అబ్దు ల్లా తన యుక్త వేయసుకి చేరుకున్నప్పుడు, అబ్దు ల్ ముత్త లిబ్ వాహబ్

ఆమినాతో పెళ్లి జరిపించాడు. ఆమె వాహబ్ ఇబ్నె అబ్ద మనాఫ్ ఇబ్న్ జుహ్రా యొక్క

కూతురు. ఆయన జుహ్రా తెగ అధిపతి.

అబ్దు ల్లా కి పెళ్లి సమయంలో 24 సంవత్సరాలు మాత్రమే. అతనికి వివాహమయ్యిన

త్వరలోనే ఒక వాణిజ్య పని మీద సిరయాకు వెళ్లా రు.

తిరిగి మక్కాకు వచ్చే సమయంలో, అతను అనారోగ్యపయలై మదీనాలో

ఆగిపో యాడు. అబ్దు ల్ ముత్త లిబ్కి ఈ విషయం గురించి తెలిసినప్పుడు అతన్ని మక్కాకు

తీసుకుని రావడానికి తన పెద్ద కుమారుడిని పంపాడు. అతను మదీనాకు చేరక ముందే

అతను తన తన ప్రా ణాలను విరిచాడు. అల్ హారిస్ మదీనా నుండి తిరిగి వచ్చారు మరియు

అబ్దు ల్లా మరణించారు అని ప్రకటించాడు.

20. ప్రవక్త పుట్టు కు

కొన్ని నెలల తరువాత, ఆమిన ఒక చిన్న బాలుడిని జన్మనిచ్చింది. ఆ సందర్భం

అబ్దు ల్ ముత్త లిబ్కి చాలా ఆనందాన్నిచ్చింది మరియు ఆ పిల్లో డి కోసం పూజించిన చోట

అనగా కాబా దగ్గ రకు తీసుకొని వెళ్ళాడు.


ఏడవ రోజు, అబ్దు ల్ ముత్త లిబ్ ఒక అకీకాని ఏర్పాటుచేసి బంధువులని భోజనానికి

పిలిచాడు మరియు ఆ పశివానికి “ముహమ్మద్” అని పేరు పెట్టా డు.

మొదటి నుండి మక్కా వాసులకు ఈ పేరు అనుకూలంగా లేదని మక్కా వాసులు ఈ

అసాధారణమైన పేరుని ఎందుకు పెట్టా రని అబ్దు ల్ ముత్త లిబ్తో అడిగారు. అతను పూర్తి

ప్రపంచములో ప్రశంసించబడుతాడు అందుకనే నేను నా మనువాడికి ఈ పేరు పెట్టా ను

మరియు ముహమ్మద్ అర్థం అదే అని అన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్ల ల్లా హు అలైహి

వసల్ల ం ఏప్రిల్ 20 570 AD లో పుట్టా రు. ప్రవక్త ముహమ్మద్ సల్ల ల్లా హు అలైహి వసల్ల ం ఒక

సారి “ అల్లా హ్ ఇస్మాయిల్ని ఇబ్రా హీం సంతానం నుండి ఎన్నుకున్నాడు, తర్వాత కనానను

ఇస్మాయిల్ సంతానం నుండి ఎన్నుకున్నాడు, తర్వాత ఖురైష్ను కనాన , తర్వాత బాను

హషీమ్ని ఖురైష్ సంతానం నుండి ఎన్నుకున్నాడు, ఆఖరికి నన్ను బాను హషీమ్ నుండి

ఎన్నుకున్నాడు.

21. నర్సింగ్ ప్రా రంభం

ఆ రోజుల్లో , కొత్త బిడ్డ పుడితే వారిని ఎడారిలో తమ దేశదిమ్మరుల నర్స్ దగ్గ రికి

పంపించే అలవాటు ఉండేది. చాలా కుటుంబాలు సంచారులుగా ఎడారిలో నివసించేవారు,

వారినే దేశదిమ్మరులు అంటారు. వారే ఈ నర్సింగ్ సేవను అందిస్తా రు.

ప్రవక్త ముహమ్మద్ సల్ల ల్లా హు అలైహి వసల్ల ం పుట్టిన తరువాత ఆమినా తమ

బిడ్డ ను కూడా బాను స’ద్ తెగ దగ్గ రికి పంపాలని నిర్ణ యించుకుంది. బాను స’ద్ యొక్క
నర్సులు మక్కా చేరేవరకు మూహమ్మద్ను పో షించడానికి ఆమె అతన్ని సువైబా కి

ఇచ్చింది. సువైబా ప్రవక్త పినతండ్రి (అబూ లహబ్) యొక్క పనిమనిషి.

ఆమె ప్రవక్త పినతండ్రి హంజాని కూడా పో షించింది. సువైబా అతన్ని కొన్ని రోజులు

మాత్రమే పో షించింది. ఆ తరువాత మరణించింది. చనిపో యే ముందు వరకు ప్రవక్త ను చాలా

గౌరవించి.

కొన్ని రోజుల తరువాత, బనూ స’ద్ తెగ నుండి నర్సులు బిడ్డ ల యెడ బాధలను

తీసుకోవడానికి మరియు వారిని ఇంటికి తీసుకెళ్ళి పో షించడానికి మరియు పాలు

త్రా గించడానికి మక్కాలో చేరారు.

22. హలీమా సాదియా

బిడ్డ ల్ని పో షించేందుకు వెతుక్కుo టూ ఇతర మహిళలతో పాటు మక్కాలో ఎలా

చేరుకున్నారనే విషయం గురించి హలీమా సాదియా చప్పినది. ఆ అనాధ అయినటువంటి

ముహమ్మద్ను ఎవ్వరూ బాధ్యత వహించడంలో ఆసక్తి చూపలేదు. అందరూ వాళ్ళను తిరిగి

ఇచ్చేటప్పుడు వాళ్ళ నాన్న ఏమైనా ఇస్తా రని అనుకున్నారు. కానీ ముహమ్మద్కు నాన్న

లేనందువలన అందరూ ఆ బిడ్డ ను నిరాకరించారు.

హలీమా సాదియా సాయంత్ర సమయంలో నాకు తప్ప అందరికి పాలు త్రా గించడానికి

ఒక దొ రికాడు అని అన్నది. అందరూ తమ ఇళ్ల కు వెళ్ళే సమయంలో, హలీమా “ నేను నా

స్నేహితులతో పాటు ఏ బిడ్డ లేకుండా వెళ్తు ంటే చాలా సిగ్గు గా ఉంది” అని ఆమె భర్త హారిస్

ఇబ్న్ అబ్దు ల్ ఉజ్జా తో చెప్పింది. నేను వెళ్ళి ఆ అనాద పిల్లను నాతో పాటు తీసుకొని వస్తా నని
అన్నది. ఈ పని చేయడంలో ఏ హాని లేదని మరియు అల్లా హ్ మమ్మల్ని ఆశీర్వదించు గాక

అని ఆమె భర్త అన్నారు. కావున ఆమె ముహమ్మద్ ఇంటికి వెళ్ళిo ది. ఆమిన,

ముహమ్మద్ను పో షించేందుకు ఆమెకప్పగించింది.

23. దీవించబడిన సమక్షము

ముహమ్మద్ సల్ల లాహు అలైహి వసల్ల ం తన చిన్న వయస్సులోని రెండు

సంవత్సరాలు ఎడారిలో హలీమా సాదియా కుటుంబంతో గడిపారు. ఆ కిన్న ముహమ్మద్

విశాలమైన ఎడారిలో అందమైన ఆకాశం కింద మరియు ప్రకృతి అందాల చుట్టూ హళీమా

కూతురు షైమాతో ఆడుకునేవారు. ఆ ఎడారి యొక్క స్వచ్చమైన గాలి మరియు ప్రకృతి

పర్యావరణలే అతన్ని బలవంతంగా మరియు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడ్డా యి. రెండు

సంవత్సరాలు పూర్త యిన కొన్ని నెలల తరువాత ఆ మూహమ్మదని మక్కాలో అతని అమ్మ

దగ్గ రికి తిరిగి తెచ్చింది.

ఈ సంవత్సరాలు హలీమా సాదియా కుటుంబానికి చాలా దీవన


ె లతో మరియు

ఆనందాలతో నిండినాయి. ఆమె గొర్రెలు మరియు మేకలు చాలా అద్భుతంగా పెరిగాయి

మరియు ఇంట్లో కుటుంబం మొత్త ం చాలా విజయవంతంగా వర్ధిల్లి నట్లు కనిపించింది. ఆమె

మనసు ఆనందాలతో నిండిపో యింది. దీనికంతా కారణం ఆ దీవించబడిన బిడ్డ మూహమ్మదే

అని హలీమా సాదియాకు తెలుసు.


24.అమ్మతో మదీనాకి ప్రయాణం

ముహమ్మద్ )సల్ల ల్లా హు అలైహి వసల్ల ంకి (ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు

తమ అమ్మ ఆమినా అతనితోపాటు యస్రీబ్లో ఉన్న తమ మామయ్య దగ్గ రకు

ప్రయణమవ్వాలని నిర్ణ యించుకుంది. (యస్రీబ్ ఇప్పుడు మదీనా అని పిలువబడుతుంది)

ఇప్పుడు అది అగ్నిపర్వతాల మధ్య పశ్చిమ సౌదీ అరేబియా యొక్క హిజాజ్ కులంలో

సుమారు ఎర్రసముద్రంతో 160 కీలవమేటర్ల (100 మైళ్ళ) దూరంలో ఉంటుంది.

ఈ ప్రయాణం ఒంటెలతో చాలా కాలం వరకు ఉంటుంది , కానీ ముహమ్మద్

తన మామ కుమారుళ్ళతో కలవడంతో, వాళ్ళతో ఆడుకోవడంతో మరియు ఈత

నేర్చుకోవడంతో చాలా సంతోషించారు. మూహమ్మ )సల్ల ల్లా హు అలైహి వసల్ల ంకి ( మరియు

ఆమినా ఆ ఆహ్లా దకరమైన వాతావరణాన్ని చాలా ఆనదించారు. కానీ విషాదకరంగా, మక్కాకు

తిరిగి వచ్చే సమయంలో, ఆమినా అనారోగ్యంతో మరణించింది. అప్పుడు చిన్న ముహమ్మద్

ఆమినా యొక్క బానిస (బారకా)తో తిరిగి ఇంటికి వచ్చాడు.

25.తాత అబూతాలిబ్ సంరక్షణలో

ప్రవక్త తల్లి ఆమిన మరణించినప్పుడు ప్రవక్త కు ఆరు సంవత్సరాలు మాత్రమే. అతని

తండ్రి తాను పుట్ట క ముందే మరణించారు. ఇప్పుడు అతని తల్లి మరణంతో అతను పూర్తిగా

అనాధాయిపో యాడు. అతని తల్లి చనిపో యిన తరువాత, తన తాత అబూతాలిబ్ అతన్ని

తమ సంరక్షణలో తీసుకున్నారు. అబ్దు ల్ ముత్త లిబ్ అతన్ని చాలా బాగా ప్రేమించాడు


మరియు ఖచ్చితంగా ఈ యువ బాలడుకి గొప్ప భవిష్యత్తు ఉందని భావించాడు. అతనే

ప్రవక్త కి ముహమ్మద్ అని పేరు పెట్టా రు.

అబ్దు ల్ ముత్త లిబ్ ఖురైష్ తెగ అధిపతిగా మరియు కాబా రక్షకుడిగా ఉండడం వలన

అతని కోసం వేసన


ి ప్రత్యేకమైన మెత్తటి దిండుపై అబ్దు ల్ ముత్త లిబ్ కూర్చునేవారు.

అప్పుడప్పుడు ప్రవక్త ముహమ్మద్ అబ్దు ల్ముత్త లిబ్ని చూడడానికి అక్కడికి వచ్చి ఆ దిండుపై

కూర్చునేవారు. ప్రజలు అతన్ని ఆ దిండుపై కూర్చునేందుకు అంగీకరించలేదు. కానీ అబ్దు ల్

ముత్త లిబ్ “ అతన్ని కూర్చోనియ్యండి” అని వారిని ఆపారు. నా పిల్లవది భవిష్యత్తు చాలా

కాంతివంతమైనది.

ఎప్పుడైనా ఎక్కడికైనా వెల్లమంటే మరియు పని చేయమంటే, అతను ఆ బాధ్యతను

సరిగ్గా చేస్తా రు.

26. కోల్పోయిన ఒంటెలు

ఒక రోజు, అబ్దు ల్-ముత్తా లిబ్ ఒంటెలలో కోల్పోయింది . సుమారు ఎనిమిదేళ్ళ

వయసున్న ప్రవక్త ముహమ్మద్ వెళ్ళి ఒంటెను వేతకాలని ఆయన కోరారు. ప్రవక్త ఒంటెను

వెతకడానికి వెళ్లా రు, కానీ చాలా సమయం వరకు తిరిగి రాలేదు. అబ్దు ల్-ముత్తా లిబ్

చంచలమైనాడు. అతను కాబాను తవాఫ్ చేయడం ప్రా రంభించాడు మరియు తన మనవడి

భద్రత కోసం ప్రా ర్ధన చేశాడు.


వెంటనే, ప్రవక్త ముహమ్మద్ ఒంటెలతోటీరిగి వచ్చారు. అబ్దు ల్-ముత్తా లిబ్

ఉపశమనంతో నిట్టూ ర్చారు. “ నా బిడ్డ , (ఒక తల్లి తన బిడ్డ ను కోల్పోయినప్పుడు ఎలా

ఉంటుందో అలా నేను భయపడ్డా ను.”

27. అబూతాలిబ్ సంరక్షణలో

ఆ తరువాత, ముహమ్మద్ ప్రవక్త కు ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు,

అబ్దు ల్ ముత్త లిబ్ అనారోగ్యానికి గురై కన్నుమూశారు. అబ్దు ల్ ముత్త లిబ్ మరణించే

సమయంలో 80 సంవత్సరాలు. తను మరణించే ముందు అబ్దు ల్ముత్త లిబ్ అతని కుమారుడు

అబూ తాలిబ్ని పిలిచి, ప్రవక్త ముహమ్మద్ను తన సంరక్షణలోకి తీసుకెళ్ళమని చెప్పాడు. ఆ

సమయంలో ప్రవక్త ను ఎనిమిది సంవత్సరాల వయస్సు నుండి ఇరవై సంవత్సరాల వరకు,

ప్రవక్త ముహమ్మద్ అబూ తాలిబ్ ఇంట్లో నివశించారు.

అబూతాలిబ్ ధనవంతుడు కానప్పటికీ అతను ఒక దయగల వ్యక్తి . ప్రవక్త

ముహమ్మద్ పెంపకంలో అతను చాలా శ్రద్ధ వహించాడు మరియు ప్రవక్త యొక్క గొప్ప

సహాయకుడిగా మిగిలిపో యారు.

28. సిరియా సందర్శన


ప్రవక్త ముహమ్మద్ పన్నెండేళ్ళ వయసులో , అబూ తాలిబ్ సిరియాకు వాణిజ్య

యాత్రిక సమూహాన్ని సిద్ధం చేస్తు న్నారు . అతను తన వస్తు వులను సిరియా బజార్ల లో

విక్రయించబో తున్నారు.
ప్రవక్త తన మామయ్య సిరియా పర్యటన గురించి తెలుసుకున్నప్పుడు, అతను కూడా

తనతో పాటు సిరియాను సందర్శించడానికి ఆసక్తి చూపించారు. ఆ సమయంలో ప్రవక్త కు 12

సంవత్సరాలు ఉన్నప్పటికీ, అతని ఆసక్తి మరియు ఉత్సాహాన్ని చూసి, అబూ తాలిబ్ అతన్ని

యాత్రికుల ద్వారా సిరియకు తీసుకెళ్లడానికి అంగీకరించాడు.

సిరియాలోని బుసర నగరం వద్ద యాత్రికుల సమూహం ఆగిపో యింది. అక్కడ బుహైరా

అనే క్రైస్తవ పండితుడు ముహమ్మద్ని చూశాడు. అతను జన్మించబో యే చివరి ప్రవక్త గురించి

మాట పుస్త కాలలో చదివిన కొన్ని సాంకేతల ద్వారా వెంటనే అతనిని గుర్తించాడు. అతను

అబూ తాలిబ్ మరియు ప్రవక్త ముహమ్మద్ను విందు భోజనానికి ఆహ్వానించాడు.

భోజనం తరువాత, అతను ఈ అబ్బాయి ఎవరు? అని అడిగాడు క్రైస్తవుడు.

అబూతాలిబ్ “అతను నా కొడుకు” అని అన్నాడు. బుహైరా “లేదు, అతను నీ కుమారుడు

కాదు” అతని నాన్న గారు చాలా సంవత్సరాల ముందే మరణించారు అని అన్నాడు బుహైరా

ప్రశ్నించాడు. నువ్వు చెప్పింది నిజం, “ అతను నా కుమారుడు కాదు,అతని పేరు

ముహమ్మద్ అతని నాన్న ఇతను జన్మించకముందే మరణించారు” అని అబూ తాలిబ్

జవాబిచ్చారు. అప్పుడు బుహైరా ఈ బిడ్డ లో కొన్ని సంకేతాలను గమనించానని, అతను

చివరి ప్రవక్త అవుతాడాని అబూ తాలిబ్తో అన్నాడు. అతన్ని త్వరగా మక్కాకు

తీసుకువెల్లమని మరియు ప్రజలు అతన్ని చూస్తే అతన్ని గుర్తు పట్టి హాని కలిగించవచ్చు అని

అబూ తాలిబ్తో బుహైరా అన్నాడు.

బుహైరా మాటలు విన్న అబూతాలిబ్ అతని వస్తు వులను త్వరగా సిరియా మార్కెట్ల లో

విక్రయించాడు మరియు మక్కాకు తిరిగి రావడానికి సమయం కోల్పోలేదు. అతని మేనల్లు డు

ముహమ్మద్ యొక్క భద్రత అతని ప్రధాన ఆందో ళన.


29. ప్రతి ప్రవక్త ఒక గొర్రెల కాపరి

అతని యవ్వనం యొక్క ప్రా రంభ సంవత్సరాలలో, ప్రవక్త ముహమ్మద్ ప్రజల గొర్రెలు

మరియు మేకలను నగరం వెలుపల మేపుటకు తీసుకువెళ్ళేవారు. ఈ విధంగా, ప్రవక్త చిన్న

వయస్సులోనే సంపాదించడం ప్రా రంభించారు. అతని మామ అబూ తాలిబ్, ప్రవక్త ను

సంరక్షించే అబూతాలిబ్ ధనవంతుడు కానందువలన, ప్రవక్త జీవనోపాది కోసం గొర్రెల కాపరిగా

నివసించే వారు.

తరువాతి రోజుల్లో ప్రవక్త తన సహాచరులకు ఈ భూమి పై నివసించిన ప్రతి ప్రవక్త గొర్రెల

కాపరిగా పనిచేశారని చెప్పాడు. సహచరులు ఆశ్చర్యంగా “ మీరు కూడా ఓ ప్రవక్త కదా” అని

అడిగారు. ప్రవక్త ముహమ్మద్ “ అవును నేను కూడా” అని అన్నారు.

ఒక వ్యక్తి పశువులను లేదా గొర్రెలను అడవికి లేదా పొ లాలకి తీసుకు వెళ్ళినప్పుడు,

ప్రకృతికి దగ్గ రగా ఉన్నట్టు నతుంది. అక్కడ అతను సృష్టి గురించి, విస్తా రమైన పర్వతాల

సహజ సౌందర్యం గురించి ఆలోచిస్తా డు మరియు బహిరంగ ఆకాశం సృష్టికర్త కు దగ్గ రగా

రావడానికి అతన్ని ప్రేరేపస


ి ్తు ంది.

30. హర్బుల్ ఫుజార్

ప్రవక్త ముహమ్మద్ సుమారు 15 సంవత్సరాల సమయంలో, మక్కాలో బాను ఖైస్

మరియు ఖురైష్ తెగల మధ్య యుద్ధ ం జరిగింది. ఆ యుద్ధ ం చాలా సంవత్సరాల వరుకు

జరిగింది.
యుద్ధ ం విధ్వంసం మారియ్యు తరువాత, మక్కాలో మక్కాలో శాంతి మరియు

శ్రేయస్సు యొక్క వాతావరణం ముక్కలైంది.

మక్కా శతాబ్దా లుగా శాంతి నివాసంతో పెరిగింది. అరేబియా నలుమూలల ప్రజలు తీర్ధ

యాత్రలకు మరియు వాణిజ్యం కోసం పవిత్ర నగరాన్ని సందర్శించేవారు. కానీ యుద్ధ ం నగరం

యొక్క శాంతి మరియు ప్రశాంతతను దెబ్బతీసింది. వాణిజ్యం మరియు వ్యాపారం ముఖ్యంగా

దెబ్బతిన్నాయి. ప్రజలు నిజాయితీతో వ్యవహరించలేదు. ఇది పవిత్ర నగరమైన మక్కాకు చెడ్డ

పేరు తెచ్చింది.

మక్కాలో తన వస్తు వులను అమ్మడానికి ఒక వ్యక్తి యమన్ నుండి వచ్చాడు. అతను

తన వస్తు వులను అల్ ఆస్ ఇబ్న్ వైల్కు విక్రయించాడు, కానీ అడిగిన డబ్బుకి ఇవ్వలేదు.

అందువల్ల అతను ఒక పద్యం రాశాడు అందులో అతను మక్కా వ్యాపారి చేత మోసం

చేయబడ్డా డని రాశాడు. మక్కా పాత్ర ఎంత చెడ్డగా మారిందో అని ఆయన ఎగతాళి చేశాడు.

అతని చిలిపి మాటలు విన్న, చాలా మంది మక్కా వాళ్ళ కీర్తి ప్రమాదంలో ఉందని

నేను ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. ఈ మనోభావాలను పరిగణనలోకి తీసుకుని

జుబైర్ ఇబ్న్ అబ్దు ల్ ముత్త లిబ్ అబ్దు ల్లా ఇబ్న్ జూడాన్ ఇంట్లో ఒక సమావేశాన్ని పెట్టా రు.

మక్కా కళ o కమైన సందర్భాన్ని ఎలా మెరుగు పరచాలనే దాని గురించి చాలా మంది ప్రజలు

తమ అభిప్రా యాలను సేకరించి ప్రసారం చేశారు.

31. ఒడంబడిక ఉత్సుకత


ఒడంబడిక ఉత్సుకత అని పిలువబడే పాత ఒప్పందాన్ని పునురుద్ధ రించడానికి మక్కా

ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఒప్పందం చాలా కాలం కృతం ఫజ్ల్ ఇబ్న్ ఫుజల, ఫజ్ల్ ఇబ్న్ వదా

మరియు ఫుజైల్ ఇబ్న్ హారిస్ల చేత స్థా పించబడినది. కానీ వారు మరణించిన తరువాత ఈ

ఒప్పందం పనిచేయలేదు.

ఇప్పుడు వారు అణచివేతగాదారుల పై ఒత్త డి తెచ్చి పీడిన ప్రజలకు సహాయం

చేయడానికి ఈ కూటమిని పునరిద్దహరిస్తా రని మరియు ప్రజలకు తమ బకాయీలు ఇవ్వని

దో షులు ముఖ్యంగా ఇతర ప్రా ంతాల నుండి మక్కాకు వచ్చిన వారు.

అబ్దు ల్లా ఇబ్న్ జూడాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో ముహమ్మద్ ప్రవక్త కూడా

హాజరయ్యారు. ఆ సమయంలో ప్రవక్త కు 20 సంవత్సరాలు. తరువాత ప్రవక్త ప్రవక్త తనం లో

ప్రవక్త “ ఈ రోజు కూడా, నన్ను ఫుడుల్ కుటమీకి పిలిస్తే నేను వెళ్ళి ప్రజలకు వెళ్ళి సహాయం

చేస్తా ను.

32. సిరియకు రెండవ పర్యటన

ప్రవక్త ముహమ్మద్ తన యువ్వనాన్ని పొ ందినప్పుడు, అతను నిజాయితీ మరియు

కష్ట పడి పనిచేసే వ్యక్తిగా పేరు పొ ందారు. ఈ లక్షణాల కారణంగా, ఖువైలిద్ కూతురైన ఖాదీజ,

తమ వస్తు వులను సిరియా వాణిజ్య మార్కెట్ల లో విక్రయించడానికి సిరియాకు వెళ్ళడానికి

నియమించుకోమన్నారు.

ప్రవక్త ముహమ్మద్ ఈ అవకాశంతో సంతోషంగా ఉన్నారు మరియు కొత్త సహాసికం

కోసం ఎదురుచూశారు. అతను ఇరవై ఐదు సంవత్సరాలు మరియు ఉత్సాహంతో నిండి


ఉన్నాడు. అతను తనను తాను ఏదైనా తయారు చేయాలనుకున్నాడు మరియు విలువైన

వస్తు వులతో నిండిన అనేక ఒంటెల యాత్రిక సమూహం బాధ్యతలు నిర్వహించినందుకు

గర్వపడ్డా డు. అతను సుధీరగా ప్రయాణాన్ని నిర్వహిస్తా నని మరియు సిరియాలో సరుకులను

మంచి లాభంతో విక్రయిస్తా ననే నమ్మకంతో ఉన్నాడు. అతను తనను తాను

నిరూపించుకోవాలని మరియు తాను చేయగలనని చూపించాలనుకున్నాడు.

అతను తన మామ అబూ తాలిబ్తో కలిసి ఒకసారి ఈ ప్రయాణం చేశాడు. ఆ

సమయంలో అతను కేవలం పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నాడు. కానీ అతను ఈ

ప్రయాణం బాగా గుర్తు పెట్టు కున్నాడు. అప్పుడు వారు కూడా సిరియా మార్కెట్ల లో

విక్రయించాల్సిన వస్తు వులను తీసుకువెళ్ళారు.

33. సుధీర్ఘమైన మరియు డిమాండ్ ఉన్న


ప్రయాణం

సిరియాకు ఈ రెండవ ప్రయారణంలో,విషయాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి ,ప్రవక్త

మనిషి మరియు అతను భాద్యత వహించారు. అంతా అతని ప్రా ణాళికిపై ఆధారపడి ఉంది .

విజయవంతం కావడానికి అతను చాలా కష్ట పడి ఓంటెలు మరియు అతనికి ఇచ్చిన

వస్తు వులను సరి చేసుకోవాలి పొ రపాటుకు అవకాశం లేదు ,ఎందుకంటే వస్తు వులు అతనివి

కావు, నమ్మకమైన స్త్రీ అతనికి అప్పగించింది . తన పనిలో అతనికి సహాయపడటానికి

అతనితో వెళ్ళడానికి, ఖథిజ తన నమ్మక సేవకుడైన మైసరాను పంపింది. మక్కా నుండి

సిరియాకు ప్రయాణం చాలా సుధీర్ఘమైనది మరియు డిమాండ్ అయినది.


34. ప్రవక్త సిరియకు చేరటం

సిరియా మార్కెట్లో , ప్రవక్త తన ఒంటెలను రక్షించేందుకు ఒక మంచి స్థ లాన్ని

కనుక్కున్నాడు, ఆ చోటు చెట్ల నీడకు చాలా దూరంలో లేదుమరియు నీరు కూడా ఆ చోటుకు

దగ్గ రలోనే ఉంది. ఒంటెలను కత్తి తెచ్చిన వస్తు వులను దింపారు. వారు తెచ్చిన వస్తు వులను

కొనడానికి వ్యాపారులు వాళ్ళని చుట్టూ ముట్టా రు. ప్రవక్త వస్తు వులను చూపిస్తూ వాటి

సరిపడిన ధర చెప్పాడు. కానీ అతను వస్తు వులను లాభం కోసం అమ్మలేదు.

వారు తెచ్చిన వస్తు వులను అమ్మిన తరువాత ఇంటికి వెళ్ళే ముందు వస్తు వులను

కొనాలని నిర్ణ యించుకున్నారు, ప్రవక్త మైసరకు ఒంటెల బాధ్యతలపై వదిలి మార్కెట్ చుట్టూ

చూడడానికి వెళ్లా రు. అతను ధరలు మరియు నాణ్యతను పొ లుస్తూ ప్రతి దూకణాన్ని ఒకటి

కంటే ఎక్కువసార్లు సందర్శించారు. అతను వ్యాపారులతో చాలా మర్యాదతో మాట్లా డారు. కానీ

దీనికంటే మక్కా మార్కెట్ల లో బాగా అమ్ముడవుతాయని అనుకున్నారు.

35. సిరియా మార్కెట్

ఆ రోజుల్లో , సిరియా మార్కెట్లు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వస్తు వులతో నిండి

ఉండేది. టర్కి, చైనా, భారత్, ఉజ్బెకిస్తా న్ మరియు తజకిస్తా న్ నుండి వ్యాపారులు తమ

వస్తు వులను దుకాణంలో ప్రదర్శించేవారు. రోజువారి వ్యాసాలే కాకుండా పట్టి, పట్టు , సుగంధ

ద్రవ్యాలు మరియు సున్నితమైన వస్తు వులతో తయారు చేయబడిన ఐవోరి, బంగారం, వెండి,

విలువైన రాళ్ళు మరియు అందమైన బట్ట ల కొనుగోళ్లు జరిగేవి.


మార్కెట్లో అన్ని విషయాలను చూస్తూ , ప్రవక్త మక్కాలో ఉత్త మంగా అమ్ముటకు కొన్ని

వస్తు వులను కొనుక్కున్నారు. అందులో మహిళలకు ఆభరణాలు, బొ మ్మలు మరియు

అందరి కోసం అందమైన బట్ట లు మరియు ఇళ్ల కోసం కుండలు, రుచికరమైన ఆహార

పదార్థా లు మరియు రోగులకు, వృద్ధు లకు మందులు ఉన్నాయి.

36. మక్కాకు తిరిగి రాబడి

అందరూ మక్కాకు తిరిగి వచ్చినప్పుడు అందరూ ఆ ఒంటెలు భారీ భారాన్ని

మోస్తు న్నట్లు గమనించారు.ప్రజలు ప్రవక్త సిరియా నుండి ఏమిటో తెచ్చారని చాలా ఆసక్తిగా

చూస్తూ ఉన్నారు. కానీ ఆ సమూహం మార్కెట్లో ఆగకుండా ఖాదీజ ఇంటి ముందు ఆగింది.

ప్రవక్త సిరియా నుండి తెచ్చిన అన్ని వస్తు వులను మరియు తన వస్తు వులను విక్రయించిన

డబ్బును ఇచ్చారు. ఖాదీజ ఆ వస్తు వుల పరిమాణం మరియు నగదు చూసి

ఆశ్చర్యపో యింది. ఈ వ్యాపారం కన్నా ఆమెకు ఏ వ్యాపరం ఆమె ఇంత లాభాన్ని ఇవ్వలేదు.

ఇదంతా ప్రవక్త యొక్క నిజాయితి అని ఆమె గ్రహించింది.

సిరియాకు తోడెల్లి న మైసర ప్రవక్త ను ప్రకాశించేలా ప్రశంసించారు మరియ అతను పదే

పదే :

“ నేను అబూతాలిబ్ మేనల్లు డి కంటే నిజాయితిపరుడిని ఎవ్వరిని కలువలేదు” అని

చెప్పింది.

37.అనుకూలమైన ముద్ర
ప్రవక్త ముహమ్మద్ మక్కాకు తిరిగి వచ్చినప్పుడు, ఖాదీజ తన వ్యాపారాన్ని

సిరియాలో నిర్వహించిన పని పై చాలా సంతోషంగా ఉన్నారు మరియు ఇంత డబ్బు

సంపాదించినట్లు ఆమె నమ్మలేకపో యారు. ఆమె ప్రవక్త నిజాయితీ వ్యవహారాలపై చాలా

ఆకట్టు కుంది. అతని ఆహ్లా దకరమైన వ్యక్తిత్వం ఆమెపై అనుకూలమైన ముద్ర వేసింది. ఖాదీజా

ప్రవక్త పట్ల చాలా శ్రద్ధ చూపడం మొదలుపెట్టా రు మరియు మక్కాలోని ప్రజలందరూ అతన్ని

చాలా ఇష్ట పడుతున్నారని మరియు అతనికి చాలా మంది స్నేహితులు ఉన్నారని

గ్రహించారు. అతను కష్ట పడి పనిచేసేవారు, నిజాయితీపరుడు మరియు నమ్మదగినవాడు.

ఆమెకు ఆ విషయాలు నచ్చాయి. ఆమె అతన్ని సరళానని మరియు అతని ప్రభావితం కానీ

మార్గా లు కూడా ఇష్ట పడింది. ఆమెకై ఆమె

“ అతను నా జీవితంలో నేను కలిసిన ఉత్త మ వ్యక్తి” అని అనుకున్నది.

ఒక రోజు ఆమె గాధ స్నేహితురాలలో నాఫీస బిన్త్ మున్యా ఆమెను కలవడానికి

వచ్చింది. వారు కలిసి కూర్చుని మాట్లా డారు. అప్పుడు సంభాషణలో ఖాదీజ యొక్క చివరి

వ్యాపార సంస్థ , సిరియా కారవాన్ మరియు ప్రవక్త తెచ్చిన వస్తు వుల వైపు తిరిగింది.

ఖాదీజ ఇలా వ్యాఖ్యాన్నిచ్చింది:

నేను ఇంతక ముందు చేసిన వ్యాపారంలో ఇంత డబ్బు సంపాదించలేదు. అబూ

తాలిబ్ మేనల్లు డిని నియమించడం చాలా అదృష్ట ంగా భావిస్తు న్నాను. అతను నా

వస్తు వులను సిరయ


ి ాలో చాలా మంచి ధరకు అమ్మడు మరియు అతను ఆ డబ్బు నాకు

తగ్గ కుండా ఇచ్చాడు. అతను మంచి వ్యాపార జ్ఞా నం కలిగినవాడు మరియు అతను చాలా

తెలివైన వ్యక్తి.
38. వివాహ యోచన

ఖదీజాతో మాట్లా డతున్నప్పుడు, నఫీసాకి ఒక ఆసక్తికరమైన ఆలోచన వచ్చింది.

ముహమ్మెద్ వివాహ వయస్సులో వున్న యువకుడు మరియు మీరు ఒక విధవరాలు.

మీరిద్దరద
ి ి చాలా మంచి జోడి . మీరెందుకు అతనితో వివాహం చేసుకోరు?నేను మీ ఇద్ద రి

మధ్య మంచి ప్రేమ అభిమానాన్ని పెంచగలను అని నాఫీస చెప్పింది .

ఖదీజ కాసేపు ఆలోచించి ఆమెను అంగీకరించింది .’’మీరు నిజం చెప్పారు . ఇది చాలా

మంచి విషయం . దీని కోసం నాకు సహాయం చేయండి మరియు ఆయనతో వెళ్ళి

మాట్లా డండి .

నఫీస నేరుగా ప్రవక్త ముహమ్మెద్ వెళ్ళి మీరేందుకు ఇప్పటి వరుకు పెళ్లి చేసుకోలేదు?

అని ఆయనతో అడిగింది .

అతను ‘’నా దగ్గ ర డబ్బులు లేవు. నేను ఇంకో కుటుంబానికి మద్ద తు ఇవ్వలేను” అని

జవాబిచ్చారు .

కానీ నఫీస అతన్ని విడిచిపెట్టలేదు . మీరు అలాంటి భాధ్యతను వదలేసినట్ట యితే


ఏమవుతుందని ప్రశ్నించింది .
అదెలా సాధ్యం అని ప్రవక్త ఆమెను అడిగారు . అది చాలా సులభం . ఖదీజ మిమ్మల్ని
వివాహం చేసుకోవాలనుకుంటుంది అని నఫీస తెలియజేసింది.

39. ప్రవక్త ఖదీజను పెళ్లి చేసుకుంటారు


ప్రవక్త ఈ వివాహా యోచన చాలా ఆనందాన్నిచ్చింది. ఆమెను వివాహం చేసుకునే

యోచనను ఆయన ఇష్ట పడ్డా రు మరియు ‘’నేను మా మేన మామతో మాట్లా డి మీతో చెప్తా ను

‘’ అని నఫీస తో ప్రమాణం చేశాడు .

ప్రవక్త యొక్క మేన మామ అబూతాలిబ్ ఈ పెళ్లి యోచన వినగానే చాలా గర్వపడ్డా రు.

వెంటనే చాలా సంతోషంగా దాన్ని అంగీకరించాడు. ఏ సమయంలోనైనా ఈ వివాహ వేడుకకు

రోజు నిర్ణ యించగలరని ప్రవక్త చాలా సంతోషంగా ఉన్నారు.

ఈ వివాహం కుటుంబానికి చాలా సంతోషకరమైన సందర్భంగా మారింది. కుటుంబ

సమక్షంలో అబూ తాలిబ్ “నికాహ్” చదివాడు. ఖదీజ నాన్న మరణించినందు వలన

ఆయనకు బదులు ఆమె మామయ్య అమ్ర్ ఇబ్న్ అసద్ మరియు ఆమె బంధువు వరకా

ఇబ్న్ నౌఫల్ వచ్చారు. ప్రవక్త పెంపుడు తల్లి సాదియ కూడా వచ్చారు.

నికాహ్ తరువాత కొన్ని రోజులు మాత్రమే ప్రవక్త మరియు ఖదీజ అబూ తాలిబ్ ఇంట్లో

నివశించారు. ఆ తరువాత ఖదీజ తన మేనల్లు డి నుంచి ఇంటిని కొని అక్కడికి వెళ్లి పో యారు.

40. ప్రవక్త కొత్త ఇల్లు

ప్రవక్త మరియు ఖాదీజ వెళ్ళిన ఇల్లు పెద్దది లేకున్నా బాగుంది. కానీ అందులో

అందరికీ సరిపడినంత స్థ లం ఉంది. సూర్యాస్త మము తరువాత కూర్చునే దానికి ఇంటి వెనుక

భాగంలో చిన్న వరండా గాని ఉండేది.

ఖాదీజ మరియు ప్రవక్త మాత్రమే కాకుండా వాళ్ళతో పాటు ఆ ఇంట్లో ఇంకా చాలా

మంది నివసించే వారు.


ముందుగా, ప్రవక్త తల్లి ఆమిన పనిమనిషి అయిన ఉమ్మే ఐమన్ వాళ్ళతో పాటు ఆ

ఇంట్లో నివాసవంచేది. ఖాదీజ ప్రవక్త పనిలో సహమివ్వడానికి అతనికి ఓ బానిస కూడా

ఇచ్చింది (జైద్ ఇబ్న్ హారిస్)అతను కూడా ఆ ఇంట్లో నే ఉన్నాడు. జైద్ ఇబ్న్ హారిస్ ప్రవక్త ని

చాలా ఇష్ట పడ్డా డు మరియు అతని సొ ంత కుటుంబం అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు

అతను వాళ్ళతో వెళ్లా డానికి నిరాకరించాడు. ప్రవక్త మీద ఉన్న ప్రేమే తనను ఆపింది. అతను

ప్రవక్త తో పాటు చాలా సంవత్సరాలు గడిపాడు.

దాని తరవాత, అతని సంత తండ్రి జుబైర్ ఇబ్న్ అవ్వామ్ చనిపో యినా కూడా అతను

ప్రవక్త తోనే ఉండడానికి వచ్చాడు. మరియు ఇస్లా ం స్వీకరించే వ్యక్తు లలో మొట్ట మొదటి

మనిషి అయ్యాడు.

41. ప్రవక్త కుమార్తె లు

ప్రవక్త ముహమ్మద్కు మరియు ఖాదీజకు ఆరుగురు పిల్లలు, ఇద్ద రు అబ్బాయిలు

మరియు నలుగురు అమ్మాయిలు. కానీ ఇద్ద రు కుమారుళ్లు చిన్నప్పుడే చనిపో యారు.

నలుగురు కుమార్తెలు: జైనబ్, రుకయ్య, ఉమ్మే కుల్సుం మరియు ఫాతిమా అందమైన

యువకురాలుగా పెరిగారు మరియు వివాహం కూడా చేసుకున్నారు.

జైనబ్ ఖదీజ మేనల్లు డు అబుల్ ఆశ్తో వివాహం చేసుకుంది. అతను చాలా మంచివాడు

మరియు దాయకలిగిన వాడు మరియు వారు కలిసి చాలా సంతోషంగా ఉన్నారు.

రుకయ్య మరియు ఉమ్మే కుల్సుం అబూలహబ్ కుమారులైన ఉత్బా మరియు

ఉతైబాతో పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రవక్త ఈ ఇస్లా ం సందేశాన్ని విస్త రించే పని
మొదలుపెట్టినప్పుడు, అబూలహబ్ తన మేనల్లు డయిఉండి కూడా అతని శత్రు వుగా

మారిపో యాడు.

ఆఖిరికీ మక్కా ప్రదాన తెగ ఖురైష్ నుండి చాలా మంది ప్రవక్త కి వ్యతిరేకమయ్యారు.

ఇటువంటి పరిస్థితులలో ( అబూలహబ్ మరియు ఖురైష్) ప్రవక్త కుమార్తెలకు విడకూలిచ్చి

ప్రవక్త దగ్గ రికి పంపమని బలవంతపెట్టా రు.

తర్వాత రుకయ్య ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ తో పెళ్లి చేసుకున్నారు. మక్కా ఇబ్బంది

వచ్చిన సమయంలో అంటే విశ్వాసులపై దౌర్జన్యం చేసే సమయంలో వారిద్దరూ మక్కా వదిలి

ఆఫ్రికా లోని ఆబిస్సీనియాకి వాళ్లిపో యారు. మరియు అక్కడ రెండు సంవత్సరాలు వరకు

నివశించారు.

ప్రవక్త మక్కా వదిలి మదీనా వచ్చినప్పుడు వారు ఆఫ్రికా వదిలి మదీనాలో ప్రవక్త తో

పాటు చేరిపో యారు. మరియు బదర్ యుద్ద ం తరువాత రుకయ్య ఆనారోగ్య పాలై

మరణించింది. ఆ తరువాత ప్రవక్త ఉస్మాన్ కి తన కూతురైన ఉమ్మే కుల్సుంకిచ్చి పెళ్లి చేశారు.

ఆఖరి కూతురు, ఫాతిమాకు అబూ తాలిబ్ కుమారుడు అలితో పెళ్లి జరిపించారు.

వాళ్ళకు హాసన్ మరియు హుసైన్ అని ఇద్ద రు కొడుకులు పుట్టా రు. ప్రవక్త ఇద్ద రినీ చాలా

ప్రేమించారు మరియు వాళ్ళతో ప్రవక్త ఆడుకునేవారు.

42. సృష్టి కర్త గురించి ఆలోచిస్తూ

ఖాదీజతో వివాహం ప్రవక్త కి మక్కాలో గౌరవనీయమైన మరియు సౌకర్యవంతమైన

జీవితాన్ని గడపడానికి అవకాశం ఇచ్చింది. ప్రవక్త కొన్ని సంవత్సరాల వరకు సంఘటనాత్మక


మరియు వ్యాపారి వంటి నిశబ్ద జీవితాన్ని గడిపారు. అతను తన వ్యాపార విషయాలే

కాకుండా ఇతర విషయాల కోసం కూడా సమయం ఏర్పరుచుకునేవారు. చివరకు ఆయన

ప్రపంచాన్ని వదిలి నిజాన్ని వెతకడం మొదలుపెట్టా రు.

అతను తన పుట్టు క నుండి ఒంటరిగా ఉండడం ఇష్ట పడేవారు మరియు అతని

మనసులో వచ్చే ప్రశ్నల సమాధానాల కోసం వెతికేవారు. “ ఈ ప్రపంచాన్ని ఎవరు

శ్రు ష్టించారు? ప్రజలు ఎందుకు పుడ్తు న్నారు మరియు ఎందుకు చస్తు న్నారు? మరియు సత్య

నిజాన్ని ఎలా చేరుకోవాలి?” అనే ప్రశ్నలు ప్రవక్త మనసులో కలవరించేవి.

ప్రవక్త కి దీని జవాబు ఉందని తెలుసు. కానీ రోజువారి సందడుల్లో దీని జవాను

కనుగొనబడలేదు. ఇందువలన అతను ప్రతిరోజు జరిగే సాధనాలనుండి సమయాన్ని

తీసుకోవడం మొదలు పెట్టా రు. ప్రజలకు దూరంగా ఉంది ఇంట్లో నే మరియు సమావేశాల్లో

ఉండేవారు. అతను ఎదరిలోని బంజరు కొండలలో తిరిగేవారు. సృష్టి యొక్క రహస్యాల

గురించి ఆలోచిస్తూ కూర్చునేవారు. ఎడారి యొక్క విస్తా రమైన నిశబ్ద ం, వాటి బయటనుండి

అంతులేని ఇసుకతో మరియు స్పష్ట మన


ై ఆకాశం మరియు రాత్రివేళ అంతులేని చీకటి,

మిలియన్ల నక్షత్రా ల మెరవడం అతన్ని సృష్టికర్త కు చాలా దగ్గ రగా తీసుకుని వెళ్ళినట్టు

అనిపించింది.

43.హిరా యొక్క గుహ


ప్రవక్త ముహమ్మద్ జబల్ అన్నూర్ అనే పర్వతం పైకి ఎక్కేవారు, ఈ పర్వతం మక్కా

నుండి మూడు మైళ్ళ దూరంలో ఉంది. ఈ పర్వతం పైన దగ్గ రలో హిరా యొక్క గుహ ఉండేది.

ఈ ప్రదేశమంటే ప్రవక్త కి చాలా ఇష్ట ం మరియు అతను అక్కడే కూర్చునేవారు.

రాత్రయినప్పుడు ప్రవక్త ఆకాశంలో మెరుస్తు న్న నక్షత్రా లని చూసేవారు. ఈ విధంగా

అతను చాలా రోజులు గడిపారు, ఇంటికి ఆహారం కోసం మాత్రమే వచ్చేవారు.

అతను దానిలో ప్రా ర్ధన కోసం మరియు ప్రకృతి యొక్క ఏకాంతం గురించి

ఆలోచించుట కోసం సమయం గడిపేవారు.అతని మనసులో ఉప్పొంగుతున్న ప్రశ్నలు “

అసలు మనిషి జీవితంలో నిజమైన పాత్ర ఏమిటి? మా నుండి దేవుడు ఏం ఆశిస్తు న్నాడు?

అని దేవునితో అడగడం మొదలుపెట్టా రు.

44. గుహలో దేవదూత ప్రత్యక్షం

610. A.D. సంవత్సరములో, ప్రవక్త ముహమ్మద్ కి నాలబై సంవత్సలరాలు మాత్రమే.

అతను రంజాన్ (సంప్రదాయ నెల) గడపడానికి హిరా యొక్క గుహకు తన అలవాటుగా

వెళ్ళాడు. అతను ఆ గుహలో ఒంటరిగా కూర్చున్నాడు.

చాలా రోజులు ధయసించిన తరువాత, ఒక రోజు ప్రధాన దేవదూత జిబ్రా ఈల్ ప్రవక్త

ముందు హాజరయ్యారు.

“చదువు”! అని దేవదూత ఆజ్ఞా పించారు.

“ నేను చదవలేను” అని ప్రవక్త నిరసిరించారు.


అయితే ప్రవక్త భుజాలను గట్టిగా పట్టు కొని, అతన్ని కదిలించారు మరియు ఈ పదాలు

నేర్పించారు:- చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే ( స్వరాన్ని) సృష్టించాడు!.

ఆయనే మనవుణ్ణి రక్త ముద్ద (జీవకణం)తో సృష్టించాడు.

చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.

ఆయన కాలము ద్వారా నేర్పాడు.

మానవుడు ఎరుగని జ్ఞా నాన్ని అతనికి బో ధించాడు.

ఇదే తెలియజేయబడిన మొదటి పదాలు. ఈ పదాలు మన ప్రవక్త మనసులో

రాయబడ్డా యి.

కానీ ఈ అనుభవం అతనిలో ఆశ్చర్యంగా మరియు సందేహంగా మిగిలిపో యాయి.

అతను అనారోగ్యంతో పడిపో తాడాని భావించారు. అంతకంతకూ, ప్రవక్త నిజం కోసం తన

అన్వేషణను అర్ధం చేసుకున్నాడు, చివరకు అతను బహుమానము చేయబడ్డా డు. అతని

విశ్రా ంతిలేని వెతుకుతున్న ఆత్మ దేవినితో కలిసింది.

45. దేవుడు ముహమ్మద్ని దూతగా


ఎన్నుకున్నారు

అల్లా హ్ అతనికి మార్గ దర్శకన్నీ ఇవ్వడమే కాకుండా, ప్రవక్త ముహమ్మద్ను అతని

ప్రవక్త గా మరియు అతని మాట చెడు మార్గ ంలో దారి తప్పిన వారికి నిజమైన దారికి

తావడానికి ప్రత్యేకమైన దూతగా ఎన్నుకున్నాడు. అది బ్రహ్మాండమైన బాధ్యత. కానీ ప్రవక్త


ముహమ్మద్ వ్యర్ధం మరియు గర్వపడడాన్ని ఇష్ట పడరు, మరియు ఎప్పటికీ ఒక మనిషిగామె

ఉండిపో యారు.

ప్రవక్త ముహమ్మద్కి ఈ దివ్య విషయాలు తన 23 సంవత్సరాలలో ఎప్పటికప్పుడు

పొ ందడం కొనసాగింది. ప్రధాన దేవదూత అయిన జిబ్రా ఈల్ ప్రవక్త దగ్గ రికి వివిధ రూపాలలో

వచ్చేవారు. కొన్నిసార్లు బ్రహ్మాండంగా నింపేటట్టు మారికొన్నిసార్లు ఒక్కరు మాత్రమే

చూసేలాగా, కొన్నిసార్లు అతను అందరికీ కనిపించేటట్టు , కొన్నిసార్లు అతని శబ్ద ం మాత్రమే

వినిపించేటట్టు మారికొన్నిసార్లు ప్రవక్త ముహమ్మద్ తలలో మొగినట్టు వచ్చేవారు. కానీ అర్ధం

మాత్రం ఎప్పుడు స్పష్ట ంగానే ఉంటుంది.

46.ద్యోతకల యొక్క అనుభవం

ప్రవక్త ద్యోతకాలని బహిర్గతం చేయలేకపో యాడు మరియు అతను వాటిని ఆపాను

కూడా ఆపలేదు. దేవదూత అతని దగ్గ రకు ఏ సమయంలోనైనా రావచ్చు. దేవదూత ప్రవక్త

ప్రసంగం చేసట
ే ప్పుడు, కూర్చునేతప్పుడు, ప్రా ర్ధించే సమయంలో మరియు సవారి

చేసట
ే ప్పుడు రావడం అలవాటు చేసుకున్నారు. ప్రవక్త కు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో

బాగా తెలుసు మరియు అతని అనుచరులు అతనిపై వచ్చిన మార్పును చూడగలిగారు.

అతనికి దగ్గ రలో ఎవరైనా ఉంటే శబ్ద ం వినగలరని అతని సహచరులు చెప్పేవారు.

ఆ ద్యోతకాల అనుభవం ప్రవక్త కు చావు దగ్గ రన


ై ట్టు , అతను తన శరీరాన్ని వదిలేసినట్టు

మరియు ఎప్పుడూ టోరిగి రానట్టు అనిపించేది.


“ ఒకసారి అతను ప్రకటన పొ ందలేకపో తే అతని ఆత్మ ఆలోచిస్తూ ఉండిపో యేదని”

ప్రవక్త చెప్పేవారు.

అనుభవం పూర్త య్యేటప్పుడు, ప్రవక్త అతని సాధారణ స్థితికి వచ్చేసి ఖురాన్లో కొత్త గా

వచ్చిన శ్లో కాలను పారించేవారు. అతని అనుచరులు వీటిని కంటస్థ ం చేయాలని మరియు

వాటిని రికార్డు చేసుకోవాలని ఆదేశించారు.

47. ఖదీజ ప్రవక్త ను ఊదార్చారు

హిరా గుహ యొక్క అనుభవం ప్రవక్త హృదయాన్ని చాలా భయపెట్టింది. దీని గురించి

ప్రవక్త కి ఏమి తోచలేదు. భయపడుతూ నేరుగా ఇంటికి వెళ్లా రు మరియు దీని గురించి ఖాదీజా

తో ఇలా అన్నాడు:-

“ఖదీజ నాకేమౌతుందో నాకర్ధం కావడం లేదు. నాకు నా మీద చాలా భయంగా

ఉన్నది. అతని భయం మరియు వణకడం చూసి అతని మీద ఒక దుప్పెట్టు వేసింది ఖాదీజ.

“ అల్లా హ్ మిమ్మల్ని ఎప్పుడు కిందకు రానివ్వడు. మీ కుటుంబానికి మీరంటే ఇష్ట ం, మీరు

సత్యవాది, పేదలకు సహాయం చేస్తా రు, ఎవరైనా ఇంటికి అతిధి వస్తే వారిని గౌరవిస్తా రు, మీరు

నిజమైన మరియు న్యాయ దారిని అనుసరించారు. మీరు భయపడేందుకు ఏమి లేదు అని

ఖాదీజ తెలియజేశారు.

51. సూరహ్ అల్ ముద్ద స్సిర్


ఖురాన్ యొక్క మొదటి శ్లో కం పొ ందిన తరువాత ప్రవక్త రెండవ శ్లో కాన్ని పొ ందారు.

అదే 74 సూరాహ్, అల్ ముద్ద స్సిర్ యొక్క మొదలు. అది ప్రవక్త ను ఒక్కడైన అల్లా హ్

తరఫున పిలవమని మరియు సృష్టికర్త యొక్క సృష్టిని తెలిపేందుకు ఆదేశించింది.

ప్రవక్త దీని గురించి తెలుసుకుని (దావాహ్) యొక్క పని కోసం ఆలోచించారు. అతని భార్య

ఖాదీజ మరియు అతని భయందువు అయిన అలీ బిన్ అబూ తాలిబ్ లు ముందే ఇస్లా ంను

స్వీకరించారు. అయితే ఖాదీజ బహుమతిగా ఇచ్చిన బానిస (జయీద్ బిన్ హరీసా) కూడా

ప్రవక్త తో తన పనిలో తోడిచ్చేవాడు. ప్రవక్త అతనిని తన సొ ంత కొడుకులా చూసుకున్నారు.

ప్రవక్త ఇస్లా ం వైపు పిలిచినప్పుడు జయీద్ తొందరగానే ఇస్లా ను స్వీకరించారు. దాని

తరువాత ప్రవక్త యొక్క నాలుగు కుమార్తీలు అయిన జైనబ్, ఉమ్మే కులుసుం, రుఖయ్య

మరియు ఫాతిమాలకు ప్రవక్త ఇస్లా ంను వివరించారు. వారు కూడా ఇస్లా ంను స్వీకరించారు. ఈ

విధంగా ప్రవక్త యొక్క పూర్తి కుటుంబం ఇస్లా ం యొక్క చేతిలో వచ్చేసింది.

వీరందరూ ఖురాన్పై వచ్చిన మాటలన్నీ చదివారు మరియు ప్రవక్త చెప్పిన విధంగా

దేవునితో ప్రా ర్థించారు. అంతే కాకుండా వారందరూ కలిసి మక్కా యొక్క పలు ప్రదేశాలలో

(దావాహ్) యొక్క పని చేయాలని ఆలోచించుకున్నారు.

52. అబూబకర్ ఇబ్నె అబీ కుహాఫా

ఒక రోజు, అబూబకర్ ఇబ్నె అబీ కుహాఫా తన ఇంటిని వదిలి తన చిన్ననాటి స్నేహితుడైన

ముహమ్మద్ తో కలవడానికి బయలుదేరారు. అబూబాకర్ ప్రవక్త దెగ్గరికి వచ్చినప్పుడు “ఓ

అబుల్ కాసిం ఇప్పుడు నిన్ను నేను మక్కా యొక్క సమావేశాల్లో చూడటంలేదు. ఇక మా


పెద్దలు మరియు తల్లిదండ్రు లందరూ చెడు మార్గ ంలో ఉన్నారని నువ్వు నమ్ముతున్నవాని

నేను విన్నాను” అని ప్రవక్త ను ప్రశ్నించారు.

అవును! అది నిజం. నేను దేవుని ప్రవక్త నను మరియు ఒక్కడైన అల్లా హ్ ను నమ్మమని,

అతన్ని ప్రా ర్థించమని నిన్ను పిలుస్తు న్నాను. అని ప్రవక్త జవాబిచ్చారు.

దానితో పాటు, “దేవుడి సాక్షిగా ఇది నిజం, నువ్వు యవ్వరిని దేవుడితో పో ల్చకు మరియు

అతన్ని ప్రా ర్థించు” అనే పదాలను కూడా కలిపారు.

ఆ తరవాత ప్రవక్త ఖురాన్ యొక్క స్లో కాలను పాటించారు. దీన్ని విన్న అబూబకార యొక్క

మనసు కరిగిపో యి అతను ప్రవక్త యొక్క ప్రవకతత్వంపై మరియు అల్లా హ్ పై ఇస్లా ంను

స్వీకరించాడు. అబూబకార ఇస్లా ం ను స్వీకరించినప్పుడు మక్కాలో యవ్వరికి లేనంత

ఆనందం మన ప్రవక్త కు కలిగింది.

చాలా సంవత్సరాల తరువాత కూడా, ప్రవక్త “ నేను యవరినైతే ఇస్లా ం వైపునకు పిలిచానో,

అందరూ కొంత అనుమానంతో ఇస్లా ంను స్వీకరించారు, కానీ అబూబాకర్ ఒక్కసారితోనే ఏ

అనుమానం లేకుండా ఇస్లా ంను స్వీకరించారు” అని చెప్పారు.

దీని వలనే మన అబూబాకర (ర) ‘సిద్దీక్’ పిలవబడ్డా రు.

53. అబూబాకర గారి దావా


ఇస్లా ంను స్వీకరించిన తరువాత అబూబాకర్ ప్రవక్త తో “నేను ఇప్పుడు ఏం చేయాలి” అని

అడిగారు. “నేను దేని కోసమైతే పంపబడ్డా నో అదే పని” అంటే ప్రజలను దేవుని వైపునకు

పిలవడం అని ప్రవక్త జవాబిచ్చారు.

అబూబాకర్ చాలా మంచి మనిషి, చాలా కారుణామయుదు మరియు గౌరవం కలిగిన మనిషి.

ప్రజలు అతన్ని చాలా ఇష్ట పడేవారు. అతనికి చరిత్ర గురించి, అతను కుటుంబం గురించి

తాతముత్తా తల గురించి తెలుసుకున్నమేధావి. తన చురుకుదల, తెలివిని చూసి ప్రజలు

చాలా ఇష్ట పడేవారు. అబూబకర్ కి ఆ సమయంలో 36 ఏళ్లు పూర్త యినాయి, అయితే అతను

(దావా) పనిని చాలా మంచి విధానంలో మొదలుపెట్టా లనుకున్నారు. అతను పడిన కష్టా ల

వలన ప్రజల్లో చాలా మండి ఇస్లా ంను స్వీకరించారు. అందులో కొంతమంది పేర్లు మరియు

వయస్సు కింద ఇవ్వబడింది.

 ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ – 34 సంవత్సరాలు

 అబ్దు ర్రహ్మాన్ బిన్ ఔఫ్ – 30 సంవత్సరాలు

 సాద్ బిన్ అబీ వాక్కాస్ – 27 సంవత్సరాలు

 జుబైర్ బిన్ అవ్వామ్ -22 సంవత్సరాలు

 తల్హా బిన్ ఉబైదుల్లా హ్ – 13 సంవత్సరాలు

ఉన్నప్పుడే ఇస్లా ంను స్వీకరించారు. అబూబకర ప్రజల్ని ప్రవక్త దగ్గ రికి తీసుకొచ్చి ఈసలము

స్వీకరించమని కోరారు. ఇది ఇస్లా ంకి చాలా శక్తినిచ్చింది.


54. ప్రజలు ఇస్లా ం చేతిలో

ప్రవక్త మరియు అబూబకర్ యొక్క మార్గ దర్శకత్వం క్రింద, ఈ ప్రజలు మక్కాలో ఇస్లా ంను

వ్యాపించడం మొదలు పెట్టా రు. వారి కష్టా లవలన చాలా మంది ప్రజలు ఇస్లా ంచేతిలో

వచ్చారు. వారిలో కొంత మంది పేర్లు : అబూ ఉబయిదా బిన్ జరరాహ్, ఉబయిదా బిన్ హరీస్

బిన్ అబ్దు ల్ ముత్త లిబ్, ఉస్మాన్ బిన్ మాజాన్, అర్ఖమ్ ఇబ్న్ అబిల్ అర్ఖమ్, ఫాతిమా బిన్తు ల్

ఖాత్తా బ్, సాద్ బిన్ జయీద్, అస్మా బిన్త్ అబీబకర్ మరియు ఖబ్బాబ్ బిన్ అరత్.

కొన్ని రోజుల తరువాత, ప్రజల యొక్క రెండవా (group)సంఘం ఈ దావా యొక్క పమని

వలన ఇస్లా ం చేతిలో వచ్చారు. వాటిలోని కొంత మంది : ఉమర్ బిన్ అబీ వక్కాస్, అబ్దు ల్లా హ్

బిన్ మస్ఊడ, అబ్దు ల్లా హ్ బిన్ జహష్, జాఫర్ బిన్ అబీ తాలిబ్ మరియు అతని భార్య

అస్మా, ఖాలిద్ బిన్ సయిద్ బిన్ ఆస్, అమ్మార్ బిన్ యాసిర్ మరియు బిలాల్ బిన్ రబహ్

అల్ హబ్షీ .

దీంతో మక్కాలో ముస్లింల సంఖ్య 40 వరకు పెరిగప


ి ో యింది. దీంట్లో పురుషులు, స్త్రీలు

మరియు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఇస్లా ం ఇప్పుడు మక్కాలో మెరిసిపో యింది

మరియు ప్రజలు వీతి గురించి మట్ట లాడడం మొదలుపెట్టా రు.

55. THE FIRST DAWA CENTER.


16 సంవత్సరములు కలిగిన యువకుడు, కొత్త గా ఇస్లా ంను స్వీకరించిన యువకుడు, అర్ఖం

బిన్ అబీ అల్ అర్ఖం సఫా పర్వతాలకు దెగ్గరలో నివసించేవారు. అతని ఇంటికి
ఇరుగుపొ రుగున ఎవ్వరు ఉండేవారు కాదు మరియు ఆ చోటు మొత్త ం ఖాళీగా ఉండేది.

అయితే ప్రవక్త యొక్క అనుచరులు వచ్చిపో యే దానికి సులభంగా ఉండేది.

దావా యొక్క పనులు మొదలు పెట్టేందుకు ఈ ఇల్లు మొట్ట మొదటి సెంటర్గా మారిపో యింది.

ఇక్కడ ప్రజలు కలిసేవారు మరియు ఖురాన్ యొక్క స్లో కాలని కూడా పాటించేవారు. ప్రవక్త

తనకైతాను ఖురాన్ ను రాయడం కోసం మరియు మెడదుకి ఎక్కించడానికి కొంతమంది

ప్రజల్ని ఎన్నుకున్నారు. ఆ శ్లో కాన్ని అర్థం చేసుకోవడం కోసం అతను వాటిని వివరించేవారు.

ఈ విధంగా అతని ఇల్లు దారుల్ అర్ఖంగా పేరు ఇవ్వబడింది.

మక్కాలోని ఇల్లు లకు కాస్త దూరంలో ఈ దారుల అర్ఖం నిర్మించబడిండది. మరియు ప్రవక్త

తన అనుచరులతో ఇక్కడ సమావేశమవుతున్నారనే విషయం చాలా కాలం వారకు

కురాయిసహీయులు తెలియజేసుకోలేకపో యారు.

56. ఇస్లా ం తెగలలో కూడా వ్యాపించింది

అనూచారుల యొక్క మొదటి సంఘం ఇస్లా ం యొక్క సందేశాన్ని వ్యాపించడానికి చాలా

కష్టా లు పడి ఆఖిరికీ దీనిలో గెలుపు పొ ందారు. వారి కష్టా ల వలన చాలా తగాల ప్రజలు

ఇస్లా ంను స్వీకరించారు. ఉదాహరణకు..

 అబూబకర్ (తైమ్ యొక్క తెగ)

 ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (బనూ ఉమయ్య యొక్క తెగ)

 అలీ బిన్ అబీ తాలిబ్ (బనూ హాషిమ్ యొక్క తెగ)


 జాబాయిర్ బిన్ అల్ అవ్వామ్ (బనూ అసద్ యొక్క తెగ)

 ముస్’అబ్ బిన్ ఉమైర్ (బనూ అబ్ద్ అద్దా ర్ యొక్క తెగ)

 అబ్దు ర్ రహమాన్ బిన్ ఔఫ్ (బనూ జుహ్ర యొక్క తెగ)

 సయీద్ బిన్ జయీద్ (బనూ ఆది యొక్క తెగ)

 అబ్దు ల్లా హ్ బిన్ మస్’ఊడ (హుజైల్ యొక్క తెగ)

 అమ్మార్ బిన్ యాసిర్ (అన్స్ యొక్క తెగ)

 తుఫాయిల్ బిన్ అమ్ర్ ( డౌస్ యొక్క తెగ)

ఈ విధంగా మక్కాలో దావా యొక్క పనిని చాలా మంచి రూపాన్ని ఇవ్వడం మొదలుపెట్టా రు.

కానీ ఆఖరికీ ప్రజల్లో చాలా మంది ప్రవక్త ని అనుసరిస్తు న్నారని తెలుసుకున్నారు. ఈ ప్రవక్త

పని ప్రజలని తమ పురాతన తెగల దరని మార్చేస్తు ందని వారికి చాలా కోపం కలిగింది,

మరియు దీనిని ఆపాలని వారు కొత్త కొత్త ఆపదలను మరియు కష్టా లను మొదలుపెట్టా రు.

57.
సంవత్సరములో ఒకసారి, హజ్ యొక్క సమయంలో, ప్రజలు పూర్తి అరబియా నుండి వచ్చి

మక్కా యాత్ర కోసం జమ అయ్యారు. ప్రవక్త ఈ గొప్ప అవకాశాన్ని వృధా చేయకుండా

ప్రజలతో కలిసి వారితో ఇస్లా మ్ని వివరించేవారు. అతను వారిని ఉప్పొంగించడానికి ఖురాన్

యొక్క పఠనం చేసేవారు.


ఇదే విధంగా, ప్రవక్త ఊక్కాజ్, మాజన్నాహ్ మరియు జుల్మజాజ్ వంటి తిర్నాలకు వెళ్ళేవారు.

చాలా మంది ప్రజలు తమ ఒంటెలను అమ్మడం కోసం ఈ తిర్నాలకు వచ్చేవారు. అయితే ఈ

సమయం ప్రజలతో కలిసి ఇస్లా ంను వివరించడానికి ఒక గొప్ప అవకాశం.

అబ్దు ల్లా హ్ బిన్ వాబిసహ్ అల్ అబ్బాసి యొక్క తండ్రి మరియు టాటా హజ్ సమయంలో

మినాలో ఉన్నారని చాలా గుర్తు చేసుకునేవారు. ప్రవక్త ముహమ్మద్ వాళ్ళని కలుసుకోవడం

కోసం వాళ్ళ ఇంటికి వచ్చారు.

59. సఫా పర్వతం నుండి ప్రవక్త పిలుపు

ప్రవక్త ఒక రోజు హటాత్తు గా ప్రజలను బహిరంగంగా ప్రసంగించే సమయం

ఆసన్నమయ్యిందని నిర్ణ యించుకున్నారు. ప్రవక్త కాబా దగ్గ రలోని సఫా యొక్క పర్వతాల

మీద నిలబడి, జనాలతో మాట్లా డారు.

( ఎవరికన
ై ా ప్రజలతో ప్రకటించేందుకు ఏమైతే ఉందో వారు సఫా పర్వతాల పై నిలబడి

మాట్లా డే వారు ఇది ప్రా చీన సంప్రదాయం). అయితే ప్రజలు ప్రవక్త ఏం చెప్తా డో వినడానికి

త్వరగా ఒక చోటులో చెరిపో యారు.

ఇదే విధంగా ప్రవక్త సఫా పర్వతం మీద నిలబడి, "‫ "يا صباحة‬అని గట్టిగా పిలిచారు, అది

విన్న జనం ఒక పెద్ద సమూహంతో నిలబడింది.

ప్రవక్త “ ఓ ఖురైష్ ప్రజల్ల రా నేను మీకు ఒక పెద్ద సైన్యం హాని చేయడానికి పర్వతానికి

దగ్గ రలో వస్తు ంది అంటే మీరు నన్ను నమ్ముతారా అని అడిగారు?”

“ అవును నమ్ముతాము”,ఎందుకంటే మీరు నిజం చెప్తా రని మాకు తెలుసు.


60. అబూ లహబ్ ఎగతాళి

వాళ్ళ జవాబును వింటూ, ప్రవక్త వేరే తెగలను వారి తెగ పేర్లతో పిలిచారు.

“ ఓ బనూ అబ్దు ల్ ముత్త లిబ్! ఓ బనూ అబ్ద మనాఫ్! ఓ బనూ జుహ్రా ! మీరు నిద్రపో యే

విధానం మీరు చచ్చినట్టు , మీరు నిద్రలేచే విధానం చావు తరువు తిరిగి బ్రతికి బయటపడ్డ ట్టు .

దాని తరువాత శాశ్వతంగా స్వర్గ ంలో లేదా నరకంలో ఉండాలి.

ప్రజలు ప్రవక్త మాటలు వింటూ ఉండిపో యారు.

అల్లా హ్ నన్ను ఈ మానవజాతిలో ప్రవక్త ను చేశాడు, మరియు ఖురాన్ను నాతో

బహిరంగపరిచాడు. మనం ఒక్క దేవుననే మొక్కలి మరియు తన కోసం మనసు తనకు

లోబడాలి. మీరిది చేయకపో తే, తీర్పుదినాన్న మీరు బాద్యులుగా ఉండిపో వాలి, మరియు

దేవుడు మిమ్మల్ని శిక్షిస్తా డు.

అబూలహబ్ కూడా ఈ జన సంఖ్యలో ఉన్నారు. అతను ఎగతాళి చేస్తూ “ఇందుకేనా

మమ్మల్ని ఇక్కడికి పిలిచింది” అని బిగ్గ రగా మాట్లా డాడు.

“ ఎవ్వరూ అతని మాటలు వినకాంది. మీ ఇంటికి తిరిగి వెళ్లి పో ండి. అతను తన

మెడదుని కోల్పోయాడు అని చెప్పాడు”.

అబూలహబ్ని మక్కా యొక్క ముఖ్య మనిషిగా భావించిన ప్రజలు వాళ్ళ ఇంటికి

వెళ్ళడం మొదలుపెట్టా రు. కాసేపటి తరువాత పది సంవత్సరాల అలీ మరియు జైద్ ఇబ్న్

హారిస్ ప్రవక్త తో అక్కడ మిగిలిపో యారు.


61. కష్ట సమయాల ప్రా రంభం

ప్రవక్త దావా యొక్క పని మొదలుపపెట్టినప్పుడు, అంటే ఖురాన్ యొక్క సందేశాన్ని

ఇతర ప్రజలతో తెలిజేయడం, అతని సొ ంత తెగ ఖురైషే అతనికి తొడివ్వాడనికి నిరాకరించింది.

అంతేకాకుండా అతన్ని వెకిరించడం మొదలుపెట్టా రు, ఈ పని అతనికి ఏ ఫలితాన్నివ్వలేదు

మరియు అతని పనిని తాను కొనసాగిస్తూ నే ఉన్నందు వలన, అతన్ని అనేక రకాలుగా

హింసించడం మొదలుపెట్టా రు.

ఒక రోజు ప్రవక్త ని ఖురైషయ


ీ ులు చాలా రాళ్ళతో కొట్టి అతన్ని బాగా దెబ్బతీశారు, ఆ

సమయంలో ఇంటికి రకటంతో తడిసి వచ్చారు. అతని కుటుంబం ఈ విధంగా చూడడానికి

భయపడ్డా రు కానీ ప్రవక్త వాళ్ళకి సుఖాన్నిచ్చారు. మరియు:-

“కంగారపడకండి, అదేం కాదు”. ఈ దెబ్బలన్నీ టవందరగా తొలిగిపో తాయి. అని

అన్నారు:-

మరుసటి రోజు, ప్రవక్త ముఖం మీద మరియు శరీరం మీద ఉన్న దెబ్బల వలన చాలా

నొప్పిని భావించారు, అతను కాబాకు ప్రా ర్ధించడానికి వెళ్లలేక పో యారు. అయితే కాబాలో

ప్రా ర్ధన కోసం జమా అయిన ముస్లింలీ, ప్రవక్త లేకుండానే ప్రా ర్ధించారు. కానీ సజ్దా చేసినప్పుడు

ఖురైష్ ప్రజలు వెనుక నుండి దాడి చేశారు. చాలా మంది ఎక్కువగా గాయపడ్డా రు.

62. అబూలహబ్ భార్య మరియు ఆమె క్రూ రత్వం


అబూ లహబ్ మరియు అతని భార్య ప్రవక్త కి చాలా దగ్గ రి బంధువులు. దీనికి

కారణంగా వారు అతన్ని హింసించే శత్రు వులు అయినారు. వారు ప్రవక్త ఇంటిపై రాళ్ళు

విసిరేవారు మరియు ఈ పనినే చిన్న పిల్లలు కూడా చేసవ


ే ారు.

అంతే కాకుండా చెత్తని మరియు జంతువుల మృతదేహాలను ప్రవక్త ఇంటి దగ్గ ర

పారేసేవారు. కానీ ప్రవక్త ఇలాంటి అవమాణాలను చాలా ఓర్పుతో భావించారు.

అబూ లహబ్ భార్య జమీల ప్రవక్త ని నిరాశతో అసౌఖ్యమునకు తావాలని ముందుకు

సాగింది,ప్రవక్త వెళ్ళే దారుల్లో చిన్న చిన్న ముల్లు లని వేసద


ే ి. అప్పుడప్పుడు అవి ప్రవక్త

కాళ్ళకి తగిలి రంధ్రా న్నిచేసివి, నడవడానికి వీలులేకుండా చేసేవి. అతను ఇంటికి

వచ్చినప్పుడు, చాలా కష్ట ంతో ఆ ముల్లు లను తొలగించేవారు మరియు ఆ దెబ్బల నుండి

రక్త ం ప్రవహించేది. ఈ పని నడవడిలో చాలా కష్టా న్ని కల్పించేవి.

ఇంతేకాకుండా, అతను మక్కా నుండి అతని శరీరం యొక్క భాగంలో రక్త ంతో

తడవకుండా వచ్చిన రోజేలేదు. ఖురైష్ ప్రజలు అతని మీద చాలా క్రూ రంగా రాళ్ళు విసిరి

దెబ్బతీసేవారు.

63. రహస్య ప్రా ర్ధ న

కొత్త గా ఇస్లా ంను స్వీకరించిన మనిషి మరియు ప్రవక్త అనూచారుడైన సాద్ ఇబ్న్ అబీ

వక్కాస్ ఇలా అన్నారు:

“ఈ సమయంలో, ముస్లింలకు సమావేశమై ప్రా ర్ధించడం సాధ్యం కాదు. ప్రా ర్ధన కాబా

లేకుండా వేరే ప్రదేశాలలో ప్రా ర్ధించడం సాధ్యం. ఖురైషీయులు మా మీద కన్ను వేసి కాపలా
కాస్తు న్నారు. మనం ఎవరి ఇంట్లో చేరినా కూడా ఖురైషయ
ీ ులు మామ్మల్ని వెతుక్కుంటూ

వస్తా రు మరియు మా మీద దాడి చేస్తా రు. ఆ దాడితో ప్రమాదకరమైన బాధలు కలుగుతాయి.

ఇందువలన, మనం మక్కా నుండి దూరం వెళ్ళి మన ప్రా ర్ధలను అమలుపరుద్దా ం.

ఖురైషీయులు మన గురించి తెలుసుకోవడం కోసం ప్రయతనిచే సమయంలో మనం మన

స్థ లాన్ని మార్చడం కొనసాగిద్దా ం.

64. ఖురైషి ప్రతిస్పందన

పవక్త ఒక్క అల్లా హ్ గురించి భోధించడం మొదలుపెట్టినప్పుడు ,మక్కావాసలు అతను

మన మతాన్ని వ్యతిరేకంగా మేము విశ్వాసిస్తు న్నా మతం తప్పు అని చెప్తు న్నాడాని అర్ధం

చేసుకున్నారు ఈ కారణంగా వారు ప్రవక్త కి వెతిరేకమయ్యారు . అయితే ప్రవక్త మరియు

అతన్ని అనుసరించే ముస్లిం సహాబీల మీద తీవ్రమైన బాధలు మొదలయ్యాయి .

ఒక సారి అబుబకర్ యొక్క పిలుపుతో ప్రవక్త కాబాహ్ దగ్గ రికి వచ్చారు . ప్రవక్త ని

చూసి చాలా మంది ముస్లిం ప్రజలు కాబాహ్ లో చేరారు. అబుబకర్ నిలబడి చేరిన ప్రజలకి

ప్రసంగించడం మొదలుపెట్టా రు.

అబుబకర్ ప్రసంగించే సమయంలో, ఖురైష్ తమ మానసిక స్ధితిని కోల్పోయారు.

వారు ప్రవక్త మరియు అతన్ని అనుసరిo చే ముస్లింల మీద దాడుల వానని కురిపించారు.

ఉతబా బిన్ రాబియా అబుబకర్ [ర] ముఖ o మీద చాలా తీవ్రంగా దాడి చేసారు దీంతో అతని

రక్త ం అమితంగా పో యింది. ముస్లింలు అన్నీ తరపుల బందించబడ్డా రు మరియు వారి హింస
నుండి బయటకి వెళ్ళనివ్వలేదు. కాసేపు తర్వాత అబుబకర్ యొక్క బంధవులు అక్కడికి

చేరుకుకున్నారు మరియు అతన్ని బలహీనుడిగా పొ ందారు.

65. అబూ జర్ గఫ్ఫారి

అబూ జర్ గఫ్ఫారి మక్కా నుండి చాలా దూరంలో గఫ్ఫారి తెగలో నివసించేవారు. ఒక

రోజు అతను “మక్కాలో ఒక మనిషి వచ్చి తనను తాను దేవుని దూత మరియు అతను

అల్లా హ్ నుండి ఖురాన్ యొక్క పాఠాలను పొ ందారు” అని విన్నారు.

అబూజర్ అతని గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తితో ఉన్నాడు. అతను తన

అన్న ఉనైస్ గఫ్ఫారిని మక్కాకు పంపాడు మరియు ప్రవక్త గా హక్కు తెలుపుతున్న ఆ

మనిషి యొక్క నిజాన్ని తెలుసుకోమని మరియు అతను పొ ందిన ఖురాన్ గురుంచి

తెలుసుకోమన్నాడు.

మక్కాకు వెళ్లే ందుకు ఉనైస్ గఫ్ఫారి ఒంటెలను తీసుక్కున్నాడు. అతను ప్రవక్త ని

కలిశాడు మరియు అతని సందేశం యొక్క గొప్ప సమాచారాన్ని పొ ందాడు. ఉనైస్ మక్కా

నుండి ఇంటికి చెరిపో యాడు.

ఒక రోజు, ఉనైస్ గఫ్ఫారి అతని తమ్ముని ఇంటికి వెళ్ళి “ముహమ్మద్తో కలిశాను అని

అన్నాడు. మక్కా వాసులు అతన్ని “ అబద్ద ం చెప్పేవాడు” “మాంత్రికుడు” “కవి” మరియు

“సో ది మనిషిగా” పిలవడం అతను గమనించాడు.

ఉనైస్ ఒక తెలివైన మనిషి, అతన్ని ఒక కవిల భావించేవారు. అయితే అతను అతని

తమ్ముడితో కలిసి,
“ నేను చాలామంది కథ చెప్పేవాళ్ళని చూశాను కానీ ముహమ్మద్ యొక్క ప్రసంగం ఆ

కథ చెప్పేవాళ్ళలాగలేదు. అతను ఒక కవి కూడా కాదు, అతను ఒక నిజమైన మనిషి అని

నేను దేవునితో ప్రతిజ్ఞ చేస్తు న్నాను”.

“ నేను అతన్ని నిజత్వాన్ని బో ధించడాన్ని చూశాను మరియు అతను ప్రజల్ని చెడు

దారి నుండి రక్షిస్తు న్నాడు”.

66. అబూజర్ ప్రవక్త తో కలిశారు.

ఈ మంచి విషయాలను విన్న తరువాత అతని తమ్ముడు ప్రవక్త గురించి

తెలపాలనుకున్నారు. అబూజర్ గఫ్ఫారి మక్కాను దర్శించడానికి ప్రో త్సాహపడ్డా డు. ఈ

విధంగా అతను ఒంటెను తయారుచేసుకున్నాడు. అతను అతని నీళ్ళతో సంచిని మరియు

ఆహారాన్ని కూడా తీసుకున్నాడు. ఈ విధంగా అతను మక్కాకు తయారయ్యాడు.

మక్కాకు చేరన
ి తరువాత మొదటగా అలీ ఇబ్న్ అబీ తాలిబ్తో కలిసాడు. అలీ అతన్ని

ప్రవక్త దగ్గ రికి చేర్చాడు. అబూజర్ గఫ్ఫారి ప్రవక్త ముహమ్మద్తో కలిసాడు మరియు అతను

చెప్పిన మాటల్ని విన్నాడు. అబూ జర్ నిజాన్ని అన్వేషించేవాడు, దీని వలన అతనికి ఖురాన్

దేవుని మాటలని ఋజువుని ఒప్పుకోవడం కోసం ఎక్కువ సమయం అవ్వలేదు.

“షహాదాన్ని” చదవగానే తొందరగా ఇస్లా ంను స్వీకరించారు.

67. అబూజర్ గఫ్ఫారి మరియు ఖురైష్


81.

హసీన్ ఒక వృద్ధు డు. అతను ఖురైష్ తెగలో చాలా గౌరవించబడ్డా డు. ఒకరోజు

ఖురైష్ తెగకు చెందిన కొందరు అతని వద్ద కు వచ్చి ఇలా అన్నారు , “దయచేసి ఈ వ్యక్తితో

మాట్లా డండి. అతను మన దేవతలను కించపరుస్తు న్నాడు”.

హసీన్ అలా చేయడానికి అంగీకరించాడు మరియు ప్రవక్త ను కలవడానికి

వారితో కలిసి వెళ్ళాడు.

హసీన్ ఇలా అన్నాడు, మీ నాన్న మంచి వ్యక్తి అయినప్పటికీ మీరు మా

దేవతలను కించపరుస్తు న్నారని నేను విన్నాను"

ప్రవక్త హసీన్ని “ నువ్వు ఎన్ని దేవతలను ఆరాధిస్తా వు” అని అడిగారు.

హసీన్ దానికి “ ఏడు దేవతలు ఈ భూమి పైన మరియు ఒకటి స్వర్గ ంలో” అని

జవాబిచ్చాడు.

ప్రవక్త “ మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు ఏ దేవతని సహాయం కోసం

పిలుస్తా రు” అని ప్రవక్త అడగగా “ నేను స్వర్గ ంలో ఉన్న దేవతని పూజిస్తా ను” అని హసీన్

అన్నారు.
ప్రవక్త “ మీరు మీ సంపదను కోల్పోయినప్పుడు, మీరు సహాయం కోసం ఎవరిని

పిలుస్తా రు?” అని ప్రవక్త అడగగా “ నేను స్వర్గ ంలో ఉన్న దేవతని పూజిస్తా ను” అని హసీన్

జవాబిచ్చాడు.

ప్రవక్త “తన బాధను విన్న దేవుడు ఒక్కడే అని అతనితో చెప్పాడు. కానీ

అతను అతనితో ఇతర దేవతలను కలుపుకున్నాడు”. అతనితో అన్నారు.

హసీన్ తన జీవితంలో ఎప్పుడూ అలాంటి వ్యక్తితో మాట్లా డలేదని

అనుకున్నాడు.

దీని తరువాత ప్రవక్త ముహమ్మద్ అతన్ని ఇస్లా ం స్వీకరించండి , మీరు

పరలోకంలో విజయం సాధిస్తా రు అని అన్నారు.

హసీన్ “ నేను నా కుటుంబం గురించి మరియు పిల్లల గురించి ఏం చెప ్పాలి

అని అన్నారు.

అప్పుడు ప్రవక్త అతనికి ఒక అందమైన ప్రా ర్థనను నేర్పారు:

ఓ అల్లా హ్, నేను నీ నుండి మార్గ దర్శకత్వాన్ని అన్వేషించేవాడిని.


దయచేసి నా వ్యవహారాలను సరిచేయండి, మరియు నాకు ప్రయోజనాన్నిచ్చే విధ్యను ఇవ్వు.
హసీన్ ఈ ప్రా ర్థనను పునరావృతం చేసి, అక్కడి నుండి బయలుదేరే ముందు

విశ్వాసాన్ని అంగీకరించింది.

82.
ఖజ్రా జ్ తెగకు చెందిన ఒక ప్రతినిధి బృందం మదీనా నుండి మక్కాకు వచ్చింది.

ఖురైష్ తెగతో కొంత ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వారు మక్కాను సందర్శించారు. ఆ

బృందం లోని ఒకరు ఇయాజ్ ఇబ్న్ ముఆజ్. ప్రవక్త ముహమ్మద్ ఈ ప్రతినిధి బృందం గురించి

తెలుసుకోవడానికి వచ్చినప్పుడు, ఈయన అతన్ని కలవడానికి వెళ్లా రు.

ప్రవక్త వాళ్ళతో కలిసి కూర్చున్నారు మరియు “మీరు ఇక్కడికి వచ్చిన దాని

కంటే నేను మీకు మంచిగా ఏదైనా చెప్పాలా?” అని ప్రశ్నించారు.

“ఎమీటది” అని వాళ్ళు అడిగారు.

“ నేను అల్లా హ్ నుంచి పంపబడ్డ ప్రవక్త ని. అల్లా హ్ నన్ను తన భక్తు ల కొరకు

పంపినాడు. తద్వారా నేను ప్రజలను అల్లా వద్ద కు పిలుస్తా ను మరియు వారు అల్లా హ్‌ను

మాత్రమే ఆరాధించాలని మరియు అతనితో ఎవరినీ సాంగత్యం చేయకూడదని వారికి

చెప్పగలను. అల్లా హ్ తన పుస్త కాన్ని నా మీద దించాడు.” అని ప్రవక్త చెప్పారు. దీంతోపాటు

అతను వాళ్ళ కొరకు ఖురాన్ యొక్క కొన్ని శ్లో కాలని చదివారు.

అతను ఆ సమయంలో యువకుడు. అతను ప్రవక్త మాటలు విన్నప్పుడు, అతను

తన ప్రజలతో, ఓ నా ప్రజలారా, నేను దేవుడితో ప్రమాణం చేస్తు న్నాను, మీరు ఇక్కడికి

వచ్చిన దానికంటే ఇది చాలా గొప్పది.

You might also like