Professional Documents
Culture Documents
అక టోబర స పెషల Sree Gayathri Magazine Telugu
అక టోబర స పెషల Sree Gayathri Magazine Telugu
శ్రీగాయత్రి
Sree Gayatri
Spiritual & Astrological Monthly Online Magazine
శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక – జ్యేతిష మాస పత్రిక
(తెలుగు – ఆంగా మాధేమం )
మానేజంగ్ ట్రస్టీ
యోగినీ దేవతలు – జయం వంకటా చలపతి 26
సహకార్ం
జె.వంకటాచలపతి
ఉదయ్ కార్తీక్ పప్పు
——————-
ఫ్లాట్ నం.04, జాస్త్రమన్ టవర్, ఎల్ & టి -
శేర్తన్ కంటీ, గచిిబౌలి, హైదరాబాద్ –32
తెలంగాణ - ఇండియా
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
3
శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక - జ్యేతిష మాస పత్రిక
Mutya Subrahmanyam.BA BL
Retired Income Tax Officer,
State Treasurer of Andhra Vanavasi Kalyan Ashram,
Secretary of Uttar Andhra Veda Parishad.
Executive Member, Akshara Koti Gayatri Sri Chakra Peetham
Member, Advisory Committee “Sree Gayatri”
Resides at Visakhapatnam (M) 93466 90641
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
4
శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక - జ్యేతిష మాస పత్రిక
EDITORIAL BOARD
V.N.Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A (PhD) Astrology. Retired State Bank
of India Officer (VR) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest Faculty
for M.A.(Astrology), Telugu University, Hyderabad. Contributor to Jyothir
Vastu VIjnana, Astrological Magazine, Hyderabad and Modern Astrology,
Bangalore. Submitted Thesis on Chakra System (Spiritual Astrology) in
pursuance of PhD.
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
5
సంపాదకీయం
శ్ర
ర మాత నారాధంచు మార్
గ ము లనేకములునాాయి. సృష్ట్
య ేది నంచి మాతృ పూజ
ి ని మంచిన్ ై ద వము లేదు గదా. యోగులు శ్ర
జరుగుతూనే యున్ాది. తల్ల ర మాతన
ి ని ఊర్
మూలాధార్మునండి కండల్లనీ శక్త ్ వ ముఖ మొన్రంచి, స్వవధస్వ
ా న్ము ,
మణిపూర్కము, అనాహతము, విశుది
్ , ఆజ
ఞ చకరముల దావరా సుషుమా మార్
గ మున్
సహస్వ
ర ర్ కమలమందు దేవిని ధాేనించి అమృత స్వ
ర వమున్ందు మునిగెడి వారు. ఈ
యోగస్వధనా కరమము నేడు అంతరంచింది. దేవిని ప్ర్తతవముగా భావించి మోక్షార్
్ ము
ై యా జగనాాతన ఆరాధంచుట అనేకలక
ధాేనించుటకన్ా, ఐహిక సుఖములక
ఆచార్మ
ై న్ది. దక్షిణాచార్ము బ్
ర ై హ్ ాక సిది ై న్ ప్ండితులచే
్ క్త హేతువు. కశలుల
నారాధంప్బ్డు మార్
గ ము దక్షిణాచార్ మార్
గ ము. పామరులచే అనసరంప్బ్డు మార్
గ ము
ర ి ప్త క్త హేతువుగా ప్
వామాచార్ము. ఇది భోగసుఖ పా ర సిది
్ కక్తిన్ది. ఆటవికలు తమ తమ
వంశాచార్ముల న్నసరంచి వామ మార్
గ మున్ దేవిని పూజంతురు. జంతుబ్లులు,
సురాపాన్ము స్వమాన్ేము. మేరు తంత
ర ము వామమార్
గ మున బ్హుదా ఖండించు
చున్ాది. ై ై దికీ పూజ ్
ర ్ ఞ నలు ై ై దికమ
య ము. ్ ై న్ దక్షిణాచార్ మార్
గ మునే
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
6
ఆశ
ర యింప్వలన.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
7
లేన్ప్పుడు
పా
ర ర్బ్ ి , భగవదర్ిణ భావంతో, లోకకళ్యేణం గురంచి నిష్ట్ిమకర్ాలు
ా కర్ాల న్నభవిస్త
ి ంటే, పూర్వ వాసన్లు ఖర్ియి కొత
చేసు ి వాసన్లు చేర్కండా ఉండి, వాసనాక్షయ
మవగానే సంస్వర్చకర ం నండి ై బ టప్డవచుి. అందుక్రసం కూడా శ్ర
ర లల్లతా ప్ర్మేశవర
అనగ ి శ
ర హం కావాల్ల. అతేంత భక్త ర ద
్ లతో ఆమన కొలవడం ఒకటే శర్ణేం.
శుభం భూయాత్
వి. యన్. శాసి
ి
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
8
దేవినవరాత్రులు, దసరా ప్రాముఖ్ేత సంతరించుకునన పండుగలు. నవరాత్రి అనేవి ఏటా ఐదు స్థరుా వస్థీయి.
అవి వసంతనవరాత్రి (చైత్ర నవరాత్రి), ఆషాఢ నవరాత్రి, శర్ద్ నవరాత్రి(శర్ననవరాత్రి), పుషే నవరాత్రి, మాఘ
నవరాత్రి అనే పేర్ాతో నిర్వహంచ బడుత్పనానయి. ఈ ఐదింటిలో శర్ననవరాత్రి వసంత నవరాత్రి ప్రాచుర్ేం
పందాయి. ఈసందర్భంగా సకలదేవతాసవరూపిణి మరియు మహాలక్ష్మి, మహాసర్సవతి, మహాకాళిగ
సంతరించిన త్రిమూరాీాతమకమైన దేవిని కొలుస్థీరు. దసరానే శర్ననవరాత్రులు అంటారు. సరిగాా వసంత
నవరాత్రులు గడిచిన ఆరుమాసములకు శర్త్ నవరాత్రులు వస్థీయి.
"శాంభవీ శార్దారాధే" అని ప్రస్త్రదిి. శర్తాకలంలో అమమవారిని ఆరాధంచడ్ం అనేది, ఇకకడ్ నుంచి
సంవతసర్కాలమంతా క్షేమకర్ంగా ఉండ్డానికి. అమమవారిని ఆరాధంచినప్పుడు బాధలు, దుుఃఖాలు
తొలుగుతాయి.
"త్రిరాత్రం వాపి కర్ీవేమ్ సపీమాేది యథాక్రమం". తొమిమది రాత్రులు జరుపుకోలేనివారు ఐదు, మూడు
కనీసం ఒకక రాత్రిగా జరుపుకోవాలని భవిషే పురాణం ఘోషిస్ీందని పెదదలు చెబుతారు.
పూజావిధ్యనం మూడు విధ్యలు, అవి లఘుపూజ, నితేపూజ, విశేషపూజ. లఘుపూజ దీనినే పంచోపచార్
పూజ అందురు. పంచభూతములకు స్థక్ష్యేలు అని చెపుబడే గంధ(భూమి) పుషు(ఆకాశం) ధూప(వాయు)
దీప(త్యజస్స) నైవేదేం(అమృతము,జలము) వీటితో చేయు పూజ. నితేపూజ షోడ్శోపచార్పూజ. పదహారు
ఉపచారాలతో చేయు పూజ. వేదమంత్రములతో చేయు పూజ వేదోకీ విధ్యనమనియు, శోాకములతో చేయు
పూజ పురాణోకీ విధ్యనమనియు అందురు. (పూజా విధ్యనం ఈ సందర్భంగా వ్రాయలేదు).
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
9
శార్దా నవరాత్ర పూజావిధ్యనం ప్రకార్ం మొదటి రోజైన పాడ్ేమి నాడు శ్రీ బాలా త్రిపుర్స్ందరిని
పూజస్థీరు. బాల లలితాకామేశవరుల పుత్రిక, తొమిమది సంవతసర్ముల ప్రాయం
కలది. ఈమె లలితాపర్మేశవరి యొకక బంగారు కవచం నుండి ఉదభవించినది.
ఈమె ఎలాప్పుడూ లలితా అమమవారి చెంతనే వుంటంది. ఈమె లలిత ఉచావాస
నిశావసములు మరియు నాలుగవ విలోచనము. ఈ బాల
సమసీశకిీమండ్లములకు పూజ్యేరాలు, పరాక్రమశాలి, లలితతోసమానమైన
ఆకార్ము కలది. ఆమె నవవర్ువలె సర్వవిదేలకు మహాఖ్ని. బాలసూరుేని వలె ఎఱ్ఱని, గుండ్రని రూపం,
ఎఱ్ఱని తీగవంటి శర్తర్ము కలది. మహారాజి యొకక పాదపీఠమున నితేము సనినధ్యనము కలది.
ఇది తెలిస్త్రన బాల ఉతాసహముకల , భండాస్ర్ పుత్రులకు ఎదురుగా యుదిము చేయ నిశియించి
మహారాజికి విననవించెను. లలితాంబ మొదట నిరాకరించిన, ఆమె దృఢనిశియము చూచి, సమమతించి తన
ఆయుధములలోని కొనిన ఆయుధములనిచిి యుదిమునకు పంపెను.
బాల భండాస్రిని ముపుది పుత్రులతోను ఘోర్ముగా యుదిము చేసెను. ఆఖ్రున ఒకేస్థరి ముపుది
అర్ిచంద్ర బాణములను వదిలి భండాస్రుని ముపుది మంది పుత్రుల తలలను నరికెను.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
10
అననపూరాణదేవి (విదియ)
సమసీ ప్రాణికోటికి జీవనాధ్యర్ం అననం. అందుకే అననం పర్బ్రహమ సవరూపం అనానరు. పార్వతీదేవి సృషిీంచిన
ఒక సంఘటన వలన పర్మశివునికి ఎకకడ్ భిక్ష దొర్కని సందరాభన అననపూరాణదేవి ర్సపాత్రతో
దర్శనమిస్ీంది. ఆదిభిక్షువైన ఈశవరునికి భిక్ష పెటిీన దేవత అననపూరాణదేవి.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
11
అనంతర్ం అననపూరాణదేవి కటాక్షంతో దక్షిణ కాశి గా పేరుగాంచిన దక్ష్యరామ భీమేశవరుని చెంతకు చేరాడు.
ప్రపంచ సృషిీ పోషకురాలు అననపూరాణదేవి. ఈమెను ధ్యేనిసేీ అననవస్థిలకు లోటండ్దు, మేధ్యశకిీ వృదిి
చెందుత్పంది. మధుర్భాషణ, సమయసూూరిీ, వాకుశదిి, భకిీశ్రదిలు, ఐశవర్ేం కలుగుతాయి.
మహాగౌరి (తదియ)
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
12
ఈమెను ఆరాధంచుటచే భకుీల సంచిత పాపాలు తొలిగిపోయి, పాప, సంతాప (దుుఃఖ్ం) భయాదులు
దరిచేర్వు. సౌభాగేస్త్రదిి పందుతారు .
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
13
అమమ ప్రాతుఃకాలంలో గాయత్రి గాను, మధ్యేహనకాలంలో స్థవిత్రి గాను, స్థయంసంధేలో సర్సవతి గాను
పూజంపబడుత్పంది. గాయత్రి ధ్యేనం అనంత మంత్రశకిీ ప్రదాత.గాయత్రి ఉపాసనవలా బుదిి త్యజ్యవంతం
అవుత్పంది. గాయత్రీమంత్ర జపం చత్పర్వదపారాయణం అంత ఫలితానిన ఇస్ీంది.
గాయత్రి ఆవిరాభవం:
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
14
తెలియజేయగ అంత బ్రహమ, ఎవవరినైనా కనేను చూడుము, భార్ేగా గ్రహంచి సంకలుము చేసెదననను.
ఇంద్రుడు భూలోకమునకు పోయి, పాలు పెరుగు అముమకొనుచునన ఒక గొలాకనేను లాగుకొని వచెిను. ఆ
కనే మొదట ఏడుసూీ అభేంతర్ం తెలిపిన, బ్రహమను చూడ్గానే, తన లోకమును తన వారిని
మర్చిపోయెను. వంటనే హరిహరులు పెదదలుగా ఆ కనేతో గాంధర్వ వివాహం జరిగిపోయెను. అంత బ్రహమ
దేవుడు సంకలుం చేస్త్ర యజిం ఆర్ంభించెను.
తరువాత తీరికగా స్థవిత్రి లక్ష్మీపార్వత్పలతోను ఇతర్ సఖులతోను వచెిను. జరిగిన సంగత్పలు తెలుస్కొని
మండిపడెను. ఆమెను చూచి బ్రహామదులు భయపడిరి. ఆమె బ్రహమను, యజివాటికలో వునన నారాయణుడు,
శివుడు, ఇతర్ దేవతలను, ఋత్పవకులుగా వచిిన బ్రాహమణులను ఒకొకకకరిని ఒకొకకక విధంగా
కోపావేశమున శపించెను. విషుణవు ఆమె దగార్కు వళిి అనేక విధముల స్ీతించి ప్రసనునరాలిని చేయుటకు
ప్రయతినంచెను.
"బ్రహమహతాే సమం పాపం తత్ క్షణా దేవ నశేతి" - గాయత్రి మంత్రమును మూడుస్థరుా జపించినచో
బ్రహమహతాే సమానపాపములు పరిహార్ మగును.
చిత్ర్ననం(పులిహోర్) నివేదించవలెను.
శ్రీలలితాదేవి (పంచమి)
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
15
శోా||అరుణాం కరుణాతర్ంగితాక్షీం
ధృతపాశాంకుశ పుషుబాణచాపాం|
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
16
ఆ భసమరాశి ఉననటవంటి ప్రదేశానికి చిత్రకర్మ అని పిలువబడే గణపతి (కొనిన గణాలకు నాయకుడు)
వచాిడు. ఆయన ఆతెలాని భసమరాశిని చూస్త్ర ఒక బొమమను చేసేీ బాగుంటందని అనుకొని ఒక అందమైన
బొమమను తయారు చేస్థడు. ఆ బొమమకు ప్రాణప్రతిషీ జరిగింది. అందులోంచి ఒక వేకిీ లేచాడు. ఆ వేకిీని
చూచిన చత్పరుమఖ్ బ్రహమగారు నోరు త్యలేస్త్ర 'భండ్ భండ్' అనానరు. అపుటినుంచి ఆ వేకిీకి భండాస్రుడ్ని
పేరు స్త్రార్పడిపోయింది. ఆ వేకిీ మొదట శివుణిణ చూస్థడు. చిత్రకర్మ ఉపదేశంతో 'శతరుద్రీయం' పారాయణ
చేస్త్ర రుద్రుడిన మెపిుంచి "నాతో ఎవరు యుదిం చేస్త్రనా వాళిలోని సగం బలం నాకు రావాలి,శత్రువుల అస్థిలు
నిర్తవర్ేములై ననున బాధంచకూడ్దు" అని కోరాడు. శివుడు తథాస్ీ అనానడు. భండాస్రునుకి లభించిన
వర్ం వలా దేవతలు నిసేీజ్యలయాేరు. దానవుల బలం పెరిగింది. ఇంద్రుని బలం క్షీణించింది.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
17
ఆమె బహు స్ందరాకార్ంతో వుననది. శంకరుడు తపు మిగిలిన ఎవరునూ ఈమెకు వరుడు కానేర్రు అని
తలపింపజేస్ీననది. అప్పుడు శంకరుడు దివేశర్తర్ంతో, కోటి మనమధులను తలంపు జేయుచు, సమసీ
భూషణాలతో కిర్తటం ధరించి జగనోమహనరూపంతో అచిటకు వచాిడు. బ్రహమ అతనికి కామేశవరుడ్ని
నామధ్యయం చేసెను.
లలితా పర్మేశవరి తన చేతిలోని ఒక హారానిన పైకెతిీ ఆకాశం మధేకు విస్త్రరింది. ఆమె విసరిన హార్ం
ఆకాశంలో ప్రకాశిసూీ కామేశవరుని కంఠమున (మెడ్లో) పడింది. వంటనే పూల వర్ుం కురిస్త్రంది.
(సాలాభావంచే విపులంగా వ్రాయలేకపోత్పనానను). అనంతర్ం లలితాకామేశవరుల వివాహం జరిగింది.
చకెకర్పంగలి నివేదించవలెను.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
18
"ఇచావశకిీ జాినశకిీ క్రియాశకిీ సవరూపిణి". ఇచవ, జాినము, యతనము అనడి మూడు విధములగు గుణములు
తన సవరాపముగా కలది.
మంత్ర శాసింలో మికికలి శ్రేషిస్థానం పందినది శ్రీ విదే. శ్రీవిదే సర్వయంత్ర, సర్వతంత్ర సర్వమంత్ర
సవరూపము. ప్రతిఫలం ఆపేక్షించక చేయువారికి మోక్షం తపుక లభిస్ీంది. "చర్మే జనమనియదా
శ్రీవిదాేపోసకో భవేత్" అననటా ఎవరికైత్య ఇది కడ్పటి జనమయో, ఇక జనిమంచడో అటిీవానికి శ్రీవిదే
లభిస్ీంది. మరియు సకలసంపదలను జీవనుమకిీని ఇస్ీంది.
మంత్రములలో శ్రీవిదే ఎటా ముఖ్ేమో, పుర్ములలో శ్రీపుర్ం ఎటా ముఖ్ేమో, శ్రీ విదోేపాసకులలో
పర్మశివుడు ఎలాశ్రేషిడో అట్లా దేవీ సహస్రనామావళులలో శ్రీ లలితా సహస్రనామములు శ్రేషిములైనవి.
అపాులు నివేదించవలెను.
యాబ్రహామచుేతశంకర్ ప్రభృతిభిర్దవైససదాపూజతా|
త్రిమూరుీలలో ఒకరన బ్రహమకు దేవేరి ఈ మాత. వాకుక , బుదిి, వివేకం, విదే, కళలు, విజాినం వీటనినంటికీ
అధదేవత సర్సవతీదేవి. జ్యేతి లక్షణం కాంతి. ప్రసర్ణ, కాంతి యెకక లక్షణం. అదే విధంగా చైతనే మయమైన
విదేవలానే పర్బ్రహమం గోచరించబడుత్పంది.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
19
సర్సవతీదేవి సవరూప వర్ణన: సకలాభర్ణ భూషితయై నాలుగు చేత్పలతో కూడి, కుడిచేత్పలయందు వీణ,
అక్షమాల ఎడ్మచేతి యందు పుసీకం ఉంటంది. ఈమె హంసవాహని.
ఈమెను సమసీ దేవతలు, బ్రహమవిషుణమహశవరులు సదా కొలుసూీవుంటారు. ఈమె దేవతలోా గొపుది అలాగే
నదులోానూ గొపుది. సర్సవతీనది ఒక మహానదిగా ప్రవహంచింది. ఇప్పుడు అంతరావహనిగా ప్రవహస్ీంది.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
20
అమమని మహాకాళి మహాలక్ష్మి మహాసర్సవతి అంటారు. అందుకనే నవరాత్రులోా మూడు రూపాలోా ఒకే
అమమగా ఆరాధంపబడుతోంది.
దురాాదేవి (అషీమి)
కనాేభిుః కర్వాలఖేటవిలసదదస్థీభిరాసేవితామ్||
ఈమె దుర్ాముడ్నే రాక్షస్ని వధంచుటచే "దుర్ా" అనే పేరు స్థర్ాకమైనది. ఈమె అఖ్ండ్ బ్రహామండ్ములకు
అధీశవరి, తతవమస్త్ర, వాకుకనకు మనస్సనకు దొర్కనిది, నితాే, నిరుాణి, నిర్హంకారి, నితాేనందమయి,
గొపుదయామయి.
దుర్ామాస్రిని వధ:
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
21
దయామయీ, నీవు దీనులకు బంధురాలివి. ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచిినా నీవు కాపాడుచునానవు.
ప్రజలంతా చాలా దుుఃఖ్ంలో వునానరు. దయతో వారిని కాపాడు." అని వేడుకొనిరి. ఈ విధంగా వారి గోడు
వినన మాత అనేక ర్కాల శాకాలు, ఫలాలు పటీకుని (శాకాంబర్త మూరిీగా) నిలబడింది. దుుఃఖ్ంతోవునన
ప్రజలను దయగా చూచి తొమిమది రాత్రులు తొమిమది పగలు దుుఃఖించుటచే, ఆమె కళినుంచి కారిన కనీనటికి
నదులు, సర్స్సలు నిండిపోయినవి. భూములు ససేశాేమలమయెేను.
దుర్ాముడ్నే రాక్షస్ని సంహరించుటచే దుర్ా, భగవతి, భద్ర అని మరియు ఈమె దేహంనుండి శాకములు
ఉదభవించుటచే శాకాంబరి అని పేరుా వచెిను.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
22
నవ దుర్ాలు:
గారలు నివేదించవలెను.
శోా|| మాత్పర్మమధుకైటభగిన
మహషప్రాణోపహారోదేమే|
హలానిరిమతధూమ్రలోచనవధ్య| హచండ్ముండారిదని||
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
23
ఇంద్రుడు వజ్రాయుధ్యనిన, హమవంత్పడు వాహనంగా స్త్రంహానిన, వరుణుడు శంఖ్ము పాశానిన, అగిన శకిీని,
వాయువు ధనస్స బాణాలను, యముడు మృత్పేదండ్మును, ప్రజాపతి అక్షమాలను, ఈ విధంగా దేవతలు
ఒకొకకకరు ఒకొకకక ఆయుధం ఇచాిరు.
లక్ష్మీదేవి (నవమి)
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
24
లక్ష్మీదేవి శ్రీ మనానరాయణుని దేవేరి. ఐశవర్ే ప్రదాత. లక్ష్మీదేవి సంపదలకు మాత్రమే కాక, అనుకూల
దృకుథానికి ఆమె సూక్ష్మ రూపమని ఉపనిషత్పీలు చెపుీనానయి. సక్రమ పంథాకు కూడ్ ఆమె ప్రతీక.
దేవదానవులు అమృతం కొర్కు మందర్పర్వతమును కవవముగాను, వాస్కి అను సర్ుంను తాడుగా చేస్త్ర
క్షీర్స్థగరానిన మథనం చేయస్థగారు. అటాచిలకగా చంద్రుడు, స్ర్భి(కామధ్యనువు), కలువృక్షం,
పారిజాతం, చూతవృక్షం(మామిడిచెటీ), సంతానక వృక్షం, కస్ీభం, చింతామణి, ఉఛైశ్రవము(అశవం),
ఐరావతం (గజం), నాలుగు తెలాటి మదపుట్లనుగులు ఇవనినయు చిలుకుచుననప్పుడు ఒకొకకకటిగ
జనిమంచినవి.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
25
వార్ందరు నమమదిగా వస్ీనన మహాలక్ష్మిని చూచిరి. ఆమె విశాలమైన పదమం వంటి ముఖ్ం, ఎర్రటి వననగల
స్కుమార్మైన శర్తర్ం, చకకటి పలువర్స చిరునవువలు చిందిసూీ తలపైన ఛత్రము, వింజామర్లతో
విసర్బడుచుండ్గా తెలాటి ఏనుగును అధరోహంచి మహరుులచేత స్ీతింపబడుతూ వచెిను. దేవతలు
ఉత్పసకతతో చూచుచుండ్గా ఆమె వారిని చూచెను. అపుడు లక్ష్మీదేవి నీలమేఘచావయతో చకకని కపోలం
నాస్త్రక కలిగిన విషుణవును చూచెను. వంటనే ఆమె వనమాలతో సహా గజమునుండి క్రిందకి దిగి విషుణమూరిీ
మెడ్లో మాల వేసెను. అనంతర్ం శ్రీహరి ఎడ్మ వైపున చేరి కూరుిననది. ఇది చూచిన స్ర్లు, త్పేలు,
అపసర్సలు, కిననర్లు, చార్ణులు సంతోషించిరి. లక్ష్మీనారాయణ సమాగమం చేత లోకములనినంటికి
ఆనందం కలిగినది. బూరలు కాని బొబాటాగాని నివేదించవలెను.దశమినాడు మర్ల రాజరాజేశవరిని
పూజంచి ఉదావసన చెబుతారు.
--oOo--
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
26
మహాచత్పషుషిీకోటియోగినీ గణ సేవితా
M 08571223554
యోగినీదేవతలెవరు? వీరు ఎకకడ్ ఉంటారు? వీరు ఎంతమంది? వీరికి సంబంధంచిన వివర్ములు ఎకకడ్
వుననవి? ఇతాేది విషయాలు పరి కలిస్థీము.
‘యోగిని’: ‘యోగయుకాీ నార్త’ అని నిర్వచనము. యోగయుకీ యైన స్టి అని అర్ాము. ‘యోగినీ
దేవత’ అనినచో యోగయుకీ యైన దేవతా స్టి అని అర్ాము. మార్కండేయ పురాణంలో “భగవతాేుః
సఖీరూపా ఆవర్ణ దేవతా. స్థ కోటివిధ్య. తాస్థం మధ్యే చత్పషుషిీ ప్రధ్యనాుః” (జగనామత కు సఖుల రూపంలో
ఉనన ఆవర్ణ దేవతలని, వారు కోటి సంఖాేకులని (అనేకులు), అందులో ప్రధ్యనము అరువది నలుగుర్ని
అర్ాము)
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
27
భజనాదోేగినీనాంచ కాశాేం కిం జాయత్య ఫలం కస్త్రమన్ పర్వణి తాుః పూజాేుః కథం పూజాేశి
తదవద.
శోా. నామధ్యయాని వక్ష్యేమి యోగినీనాం ఘట్లదభవ! ఆకర్ణా యాని పాపాని క్షయంతి భవినాం
క్షణాత్.
ఓ అగస్థీా! ఏ నామాలను వినడ్ము వలన స్థంస్థరికుల పాపాలు నశించి పోతాయో అటిీ యోగినీ
గణముయొకక నామాలను చెపెుదను స్థవధ్యనముగా వినుము:
శిశుఘన పాప హనీిచ కాళీ రుధర్పాయినీ , వస్థధయా గర్భ భక్ష్య శివ హస్థీంత్రమాలినీ
అని 64 నామాలతో కా క యందు సంచరిస్ీనన వీరి నామాలను ప్రతిదినము మూడు పూటలు ఎవరు
జపిస్థీరో వారికి దుషీబాధలు నశిస్థీయి. డాకినీదేవతలుగానీ శాకినులుగానీ కూషామండ్
యక్షరాక్షస్లుగానీ ఈ నామాలను జపించెడివానిని పీడించవు. శిశువులకు శాంతిని గరాభనికి శాంతిని
యిస్థీయి. ర్ణమునకాని రాజకులమునకాని వివాదములయందుకాని జయానిన
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
28
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018
29
ఆవరించి యుండ్గ అటిీ మొతీము శకుీలు తొమిమదింతలై శ్రీ చక్రమందలి నవావర్ణముల యందు ఆవరించి
యునానర్ని భావము.
ఓం తతసత్.
సనాతన ధర్మ పరిషత్ – శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం విజయదశమి (దసరా) ప్రత్యేక సంచిక – 2018