ఈ చరిత్రకు సాక్ష్యాలు దేశమంత్టా వివిధ కట్టడాలు విశేషాల రూపంలో
కనిపిస్తూనే ఉంటాయి.
త్రవవకాలోో దొరుకుతూనే ఉంటాయి.
వాటిని పదిలపరుచుకోవాల్ససన్ బాధాత్ మన్ందరిపైనా ఉంది.
కొనిన చోట్ో పేరుకి పురావస్తూ శాఖ అనేది ఉనాన ఎంతో పురావస్తూ సంపద నిర్ోక్ష్యానికి గురై అంత్రించి పోతోంది.
అదే విదేశీయులైతే త్మ పురావస్తూ సంపదను కాపాడుకోవడమే కాదు.
వాటిని పరాాట్క ప్రదేశాలుగా అభివృదిి చేసి ఆదాయానిన కూడా పందుతూ
ఉంటారు.
మన్దేశంలో మాత్రం భిన్నమైన్ పరిసిితి.
పురాత్న్ చరిత్రకు ఆన్వాళ్లోగా ఉన్న ఎన్నన ప్రంతాలు, నిరాాణాలు
ఆదర్ణకు, భద్రత్కు న్నచుకోవడం లేదు.
వాటిని పరాాట్క ప్రదేశాలుగా అభివృదిి చేసి ఆదాయ వన్రులుగా మార్చే
ప్రయత్నం ప్రభుతావలు చేయడం లేదు. అటువంటి నిర్ోక్ష్యానికి నిదర్శన్ంగా నిల్సచిన్ తూరుు గోదావరి జిల్లో, పెదాాపుర్ం లోని పాండవులమెట్ట గురించి తెలుస్తకుందాము.
ఎంతో పురాత్న్ చరిత్ర కల్సగిన్ పాండవుల మెట్ట క్రమేపీ ప్రభవం