Professional Documents
Culture Documents
Instapdf - in Atla Thaddi Pooja Vidhanam 378
Instapdf - in Atla Thaddi Pooja Vidhanam 378
విధానం
Atla Thaddi Pooja Vidhanam - Telugu
n
మంది ముత్తయిదువులను ఆహ్వా నించి, వారికి భోజనాలను తినిపిస్తా రు. నోమును నోచుకునే
f.i
స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా ఉపవాసం వుండాలి. లేకపోతే ఎటువంటి
ఫలితాలు దక్క వు. పూజలో చేతులకు చామంతి, తులసిదళం, తమలపాకు వంటి మొదలైన
పుష్పా లను పత్రాలతో 11 ముడులు వేసి తోరలు కట్టుకుంటారు. పసుపు రంగులో వున్న
pd
గౌరీదేవిని, గణపతిని ఒక కలశంలో వుంచుతారు.
అలంకరిస్తా రు. ఇలా చేసిన దానిని కైలాసంగా భావిస్తా రు మహిళలు. పూజా కార్య క్రమాలు
st
నిర్వ హించే సమయంలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తర శతనామావళిని ఖచ్చి తంగా
చదువుకోవాల్సి వుంటుంది. తరువాత అట్లతద్ది కథను చదువుకోవాలి. పూజా కార్య క్రమం
పూర్తియిన తరువాత పిలిచిన 11 మంది ముత్తయిదువులకు 11 అట్లు చొప్పు న పెట్టి.. గౌరీదేవి
In
ఆశ్వ యుజ బహుళ తదియ నాడు అట్ల తద్దె నోము చేసుకోని తెలుగు వనిత వుండనే
వుండదు. కన్య లు తమకు చక్క ని వరుడు కావాలనీ, వివాహితలు సత్సంతానం కోసం ఈ
నోము నోస్తా రు. ఈ నోము చేసుకున్న తరువాతే పార్వ తీదేవి, పరమేశ్వ రుణ్ని పతిగా
పొందిందట. ఈ నోమును గురించి గిరిజాదేవికి చెప్పి నవాడు నారదమహర్షి. చంద్రోదయం
తరువాత చేస్తా రు కనుకనూ, సాక్షాత్తూ గౌరీదేవే స్వ యంగా నోచుకున్న ది కనుకనూ, ఈ
వ్రతానికి `చంద్రోదయ గౌరీవ్రతం’ అనే పేరు కూడా వుంది.
n
పెళ్ళ యిన స్త్రీలు చేస్తే కుటుంబం ధనధాన్యా లతో సంతాన వృద్ధి జరుగుతుంది. పెళ్ళి కాని
f.i
యువతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన వరుడు లభిస్తా డని చెబుతారు. నవగ్రహాలలోని
కుజుడు అనగా అంగారకునికి అట్లంటే ఇష్టం. అట్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టడం వల్ల
కుజదోషం పోయి సంసారంలో ఎలాంటి అడ్డంకులు రావు. స్త్రీలలో కుజుడు రజోదయమునకు
pd
కారకుడు కాబట్టి ఋతు సంబంధమైన సమస్య లు రాకుండా కాపాడుతాడు. అందువల్ల
గర్భ ధారణ సమస్య లవంటివి ఉత్ప న్నం కావు.
a
వాయనంగా ఇవ్వ డం వల్ల గర్భ దోషాలు తొలగిపోతాయి. గర్భ స్రావాల వంటివి నివారించబడి
సుఖప్రసవం జరుగుతుంది. అట్లతద్ది పండుగలోని రహస్యం ఇదే.
In
వ్రతమెలా చేయాలి:
ఆశ్వ యుజ బహుళ తదియనాడు తెల్లవారుజామునే లేచి, చద్ది అన్నం, గోంగూర పచ్చ డి,
నువ్వు ల పొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగులతో, కడుపు నిండా సుష్ఠు గా భోజనం చేయాలి.
తాంబూలం మరిచిపోకుండా వేసుకోవాలి. ముందు రోజే చేతులూ, కాళ్లకు గోరింటాకు
పెట్టుకుంటారు కనుక అవీ, నోరూ ఎరగ్రా పండి కళకళలాడుతూ వుంటారు. తరువాత
ఆటపాటలతో కాలక్షేపం చేయాలి. ఉయ్యా ల ఊగాలి. స్నా నపానాలు ముగించి, గౌరీదేవిని
పూజించుకోవాలి. పగలంతా ఉపవాసం వుండాలి. చీకటి పడ్డా క చంద్రదర్శ నం తరువాత
తిరిగి శుచి అయి మళ్లీ గౌరీపూజ చేసుకుని, అమ్మ వారికి పది అట్లు నైవేద్యం పెట్టా లి. ఆ
తరువాత ముత్తయిదువులను అలంకరించి, పదేసి అట్లు, పది పళ్లు వాయనం ఇవ్వా లి. ఆ
పైన వ్రతకథను చెప్పు కుని, అక్షింతలు తల మీద వేసుకోవాలి. ఆ పైన భోజనం చేయాలి.
పూర్వ వృత్తాంతం:
పూర్వం ఒక రాజుకు కుమారులున్నా రు కానీ, పుత్రిక కోసం పరితపించాడు. చిట్టచివరికి
కూతురు పుట్టింది. ఆమెను అల్లా రు ముద్దుగా పెంచుకున్నా డు. ఆమె అన్న లకు కూడా
చెల్లెలంటే పంచప్రాణాలు. ఎంతో గారాబంగా చూసుకునేవారు. రాకుమార్తెకు యుక్తవయస్సు
రావటంతో, వరాన్వే షణ చేయసాగారు. ఎందరిని చూసినా, దాదాపు కుదిరినట్లే అనుకున్న
తరువాత, అవి తప్పి పోతుండేవి. అలా జరగటానికి కారణమేమిటో తెలియక పాపం, ఆ
రాకుమారులు, కుమిలిపోతుండేవారు. ఇట్లా ఎన్నో సార్లు జరిగిన తరువాత, రాకుమారి విరక్తి
చెంది, గౌరీదేవి ఆలయానికి వెళ్లి, అక్క డ ఆత్మ హత్య చేసుకోవటానికి నిశ్చ యించుకున్న ది.
సరిగ్గా ఆ సమయానికి, అశరీరవాణిగా గౌరీదేవి, చంద్రోదయగౌరీవ్రతం ఆచరిస్తే, మంచి భర్త
లభిస్తా డని చెప్పింది. దేవి చెప్పి నట్లుగా, వ్రతాన్ని ఆచరించింది రాకుమార్తె. చంద్రోదయం
వరకూ వేచివుంటే, సుకుమారి అయిన తమ చెల్లెలు, శోష వచ్చి పడిపోతుందేమో అనుకుని
బెంబేలెత్తిన రాకుమారులు, చంద్రోదయం కాకుండానే, ఒక చోట మంట వేసి, ఆ మంటను
అద్దంలో సోదరికి చూపించారు. అది చంద్రోదయమే అనుకున్న రాకుమార్తె, భోజనం చేసింది.
ఆ విధంగా వ్రతభంగం కావటంతో, మళ్లీ ఎన్నో సంబంధాలు, కుదరకపోయేసరికి, వయసు
మీరినవారిని చూడసాగారు, తల్లిదండ్రులు. బెదిరిపోయిన రాకుమార్తె, ముసలి భర్తతో
జీవించటం కంటే, జీవితాన్నే ముగించుకోవటం మేలని, అడవిలోకి పారిపోయి, మళ్లీ
ఆత్మ హత్య కు తలపడింది.
ఆదిదంపతుల అనుగ్రహం:
భూలోకసంచారం చేస్తున్న పార్వ తీపరమేశ్వ రులు, వృద్ధదంపతుల రూపంలో ఆకాశం నుంచి
దిగి వచ్చి , ఆమె అన్న లు చేసిన పొరపాటును తెలియజెప్పి , మరోసారి, ఎలాంటి పొరపాట్లూ
చేయకుండా వ్రతాచరణ చేయమనీ, అలా చేస్తే తప్ప కుండా మంచి జీవితం లభిస్తుందనీ
చెప్పి , ఆశీర్వ దించి పంపించారు. ఆ విధంగా చేసిన ఆ రాకుమార్తెకు, అతిత్వ రలోనే
మహాశివభక్తు డైన కరివీరుడనే యువకునితో వివాహమై, జీవితాంతమూ సకలసంపదలతో
తులతూగుతూ గడిపింది.
ఉద్యా పన:
n
పదిమంది ముత్తయిదువులకు, ఒక్కొ క్క రికీ, ఒక నల్లపూసల గొలుసు, లక్క జోళ్లు , రవికెల బట్ట,
దక్షిణ, తాంబూలంతో పాటు పది అట్ల చొప్పు న వాయనం ఇవ్వా లి. వారికి విందు భోజనం
f.i
పెట్టి, సంతృప్తి పరచి, వారి దీవెనలు అందుకున్న తరువాతే, వ్రతం చేసినవారు భోజనం
చేయాలి.
pd
మన పెద్దలు ఏర్ప రచిన ప్రతి నియమమూ, ప్రతి నోమూ, వ్రతాల వెనుక ఎంతో చక్క ని
శాస్త్రీయత వున్న ది. అందుకనే ఆయా వ్రతాలకు విశిష్టత కలిగింది. కుజదోషం గల
స్త్రీపురుషులకు త్వ రగా వివాహాలు కావు. కుజదోషం గల యువతులు, అట్ల తద్దె నోము
a
నోచుకోవటం వల్ల, వారికున్న కుజదోషం పోవటమే కాకుండా, సాంసారి జీవితం కూడా సాఫీగా
గడిచిపోతుంది. పైగా ఈ వ్రతం రాహు చందలకు కూడా సంబంధించింది కావటంతో,
st
పతిదేవుని కోసం:
అనాదిగా మన దేశంలో స్త్రీలు, భర్తను దైవసమానుడుగా భావించి పూజించటం వుంది.
అందుకని అలాంటి పతిదేవుని కోసం రోజంతా నీరైనా తీసుకోకుండా ఉపవసిస్తా రు ఇల్లా ళ్లు .
ఈ వ్రతం కూడా అట్ల తద్దెలా తెల్లవారు జామునే ప్రారంభమవుతుంది. సాయంకాలం
చంద్రదర్శ నం అయిన తరువాతే ముగుస్తుంది. మహాశివుడు, ఈ వ్రతాన్ని గురించి తన
ప్రియభార్య అయిన పార్వ తీసతికి చెబుతాడు. అర్జునుడు పాశుపతాస్త్రం సాధించటం కోసం
తపస్సు కు వెళ్లిన తరువాత, పాండవులు పలు కష్టా లను ఎదుర్కు న్నా రు. అప్పు డు
శ్రీకృష్ణభగవానుడు, ద్రౌపదితో ఈ వ్రతం చేయమనీ, తద్వా రా సుఖసంతోషాలు
కలుగుతాయనీ ఉపదేశిస్తా డు. ద్రౌపది ఆ విధంగానే చేసి, సత్ఫ లితాలు పొందింది. కర్వా
చౌథ్రోజున మట్టి కుండలో నీరు నింపి చంద్రునికి అర్ఘ్యం ఇస్తా రు. తెల్లవారు జాము నుంచీ
సాయంకాలం చంద్రదర్శ నం అయ్యే వరకూ నిర్జలంగా ఉపవాసం వుండి పూజలు
చేసుకుంటారు కనుకనే. దీనికి `కర్వా చౌథ్’ అనే పేరు వచ్చింది.
n
f.i
a pd
st
In