Professional Documents
Culture Documents
సమాచార్
సంపుటి 3, సంచిక 2 జులై 16-31, 2022
ఉచిత పంపిణీ కోసం
సులభతర
జీవనానికి
శాశ్్వత
పరిష్కారాలు
దేశం ఇక ఏ మాత్రం విధిని
నమ్ముకుని నడవాల్సిన అవసరం
లేదు. స్్పష్్టమైన ఆలోచన,
దీర్్ఘకాలిక విధానం, శాశ్్వత
పరిష్కారాలు సాధిించే విజన్ తో
ముుందుకు సాగవచ్చు.
ఇన్-�పిస్ పేరిట ఒక సంస్థ ఆరంభం: వివిధ రంగాలో్ల నేడు భారతదేశం విజయశిఖరాలు చేర్కంటన్న వేళ ఆకాశానికి లేద్ అంతరిక్షానికి
దేశం ఎందుక దూరంగా ఉంటంది! ఇటీవల కాలంలో మన దేశం అంతరిక్ష రంగంలో అనేక భార్ కార్యకలాపాలు నిర్వహించంది.
ఇన్-సే్పస్ పేరిట ఒక సంసథి ప్రారంభం కావడం ఆ విజయాలో్ల ఒకటి.
ఎనోని రికారుడులు సృష్టించిన మన �డ్కారులు: ఇటీవల నిర్వహించన ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలో్ల కూడా మన క్రీడాకార్లు
అనేక రికార్డు లు సృషటి ంచార్. ఈ క్రీడోత్సవాలో్ల 12 రికార్డు లన �క్ చేయడమే కాదు మహిళా క్రీడాకారిణుల పేరిట మరో 11 రికార్డు లు
నమోదయా్యయంటే మీరందరూ ఎంతో ఆనందం పందుతార్. నేటి క్రీడారంగంలో భారత క్రీడాకార్ల ప్రాబల్యం పెర్గుతోంది; అదే
సమయంలో భారత క్రీడలక కొత్త గురి్తంపు సైతం లభిస్తంది.
మి�� రాజ్ అసాధారణ �డ్కారిణి: ఈ నెలలోనే మ్థ్ల్ రాజ్ క్రికెట్ నంచ రి�రమింట్ ప్రకటించంది. ఇది ఎందరో క్రికెట్ ప్రేమ్కలన
చలింపచేసంది. ఆమ అసాధ్రణ క్రీడాకారిణి మాత్రమే కాదు...పలువుర్ క్రీడాకార్లక సూఫూరి్త. ఆమ భవిష్యత్త ఉజ్వలంగా ఉండాలని
నేన ఆకాంక్షిసు్తనా్నన.
“రీసైకి్లంగ్ ఫర్ లఫ్” ప్రచారం: పుదుచేచిరికి చెందిన యువత తమ స్వచఛ్ంద సంసథిల ద్్వరా “జీవితం కోసం ర్సైకి్లంగ్” ప్రచారం చేపటాటిర్.
పుదుచేచిరిలోని కరైకాల్ లో నేడు వేలాది కిలోగ్రామల వ్యరాథిలన రోజూ సేకరించ వేర్చేసు్తనా్నర్. దీని ద్్వరా లభించన ఆరాగీనిక్ వ్యరాథిలతో
కంపోస్టి తయార్చేస మ్గతా చెత్తన వేర్ చేసన ర్సైకిల్ చేసు్తనా్నర్.
న్టి సంరక్షణ, �వన సంరక్షణ: నీటి సంరక్షణ వాస్తవంగా జీవన సంరక్ష�. నేడు ఎని్న “నదీ పర్వదినాలు” జర్గుతనా్నయో మీ అందరూ
చూసే ఉంటార్! మీ నగరాలో్ల ఎలాంటి నీటి వనర్లునా్న వాటి కోసం మీర్ ఒక కార్యక్రమం లేద్ వేడుక నిర్వహించాలి.
ఏక్ భారత్, �షఠ్ భారత్: మన దేశంలో ఆధ్్యతిమిక యాత్ర ఆ ప్రాంతంలోని ప్రజలక ఎనో్న ఉపాధ అవకాశాలు కలి్పసు్తంది. ప్రయాణాలు
కూడా ఏక్ భారత్ �ష్ఠ భారత్ క చక్కని ఉద్హరణలు.
మందు జాగ్రత్తలు పాటించండి: ఇని్నంటి నడుమ మనం కరోనా విషయంలోమందు జాగ్రత్త చర్యలు పాటించాలి, బూసటిర్ డోస్ లు
తీసుకోవాలి. మహమామిరి విషయంలో మనం నిర్లక్షష్ంగా వ్యవహరించడానికి వీలు లేదు, అదే సమయంలో ర్తపవనాల సంబంధత
రోగాల విషయంలో మనం అవగాహన కలిగ ఉండాలి.
సంపాదకుడు
ై జెదీ� భట్నిగర్,
�నిసాపల్ ��కటిర్ జనరల్,
పత్రికా సమాచార కారా్యలయం,
నూ్య��్ల
స్నియర్ కనస్లి
్ట ంగ్ ఎడటర్
సంతోష్ కుమార్ కవర్ పేజీ చదవండి...సమస్యలకు శాశ్త పరిష్్కరాలు సాధించడం దా్రా కంద్ర ప్రభుత్ం ప్రజా
కథనం �వనానిని సులభతరం చేసంది | 16-31
స్నియర్ అస�
్ట ంట్ కనస్లి
్ట ంగ్ ఎడటర్
విభార్ శరమె
సంక్షిప్త వార్తలు | 4-5
అస�
్ట ంట్ కనస్లి
్ట ంగ్ ఎడటర్ ప్రతిష్టిత్మక
సాధారణానికి భననిమైన �వతం �వంచే అవకాశం
చందన్ కుమార్ �దర్ కార్యక్రమం
అ�ల్ష్ కుమార్ యువతన స్వయం-సమృద్ం చేయడానికి ద్హదపడే అగ్నపథ్ పథకం | 6-10
లాంగ్వీ� ఎడటలోర్
గ్రామీణ ఆరి్థక వ్యవస్థ కోసం ఒక మందడ్గు
సుమిత్ కుమార్ (ఇంగీ్లష్),
జ� ప తే (ఇంగీ్లష్)
రే కా� గుపా మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు | 11
అనిల్ పట్ల్ (గుజరాతీ)
నదీమ్ అహమె� (ఉరూ్ద),
గుజరాత్ అభవృదిధికి “�రవ్ యాత్ర”
�లమి రక్షిత్ (బ్ంగాల్) ప్రధ్నమంత్రి రండు రోజుల గుజరాత్ పర్యటన | 12–13
హర్హర్ పాండా (ఒడియా)
ఏక మొత్తంలో పెటేటి పెటటి బడితో స్యం-సమృదధి భారత్ �వనాడి ఎంఎస్ఎంఇ రంగం
ై నర్
స్నియర్ డజె
శా్యమ్ శంకర్ తివార్ రి�రమింట్ అనంతర జీవితానికి ఆరిథిక రంగంలో శకి్తవంతమైన ఎంఎస్ఎంఇ రంగంపై ప్రతే్యక దృషటి | 14–15
రవీందరే కుమార్ శరమె మద్దత అందించే పింఛన
ై నర్స్
డజె సదుపాయం | 40-41 వాణిజ్యంలో భారతదేశ వజయాల చిహనిం
తే
ద్వా్య తలావీర్, అభ� గుపా కొత్త వాణిజ్య భవనం, నిరా్యత్ పోరటిల్ ప్రారంభం | 32-33
త్్యగాలు, తపోదక్షత భారత
సా్తంత్ర్య్ర పునాదులు నిరి్మంచిన వేగంగా అభవృదిధి చందుతనని బెంగ�రు
దేశభకు్తలు కరా్ణటకలో అభివృది్ని ఉతే్తజితం చేసే పలు కార్యక్రమాలు | 34-35
ప్రచ్రణ, మద్రణ సత్్యంద్ర ప్రకా�, ప్రిని్సపల్ డైరకటిర్ జనరల్, బిఒస బూ్యరో ఆఫ్ ఔట్ ర్చ్ & కమూ్యనికషన్ తర�న మద్రణ ఇన్ఫినిటీ అడ్వర�జి
టి ంగ్ సర్్వసస్ �వేట్
లిమ్టెడ్, ఎఫ్బీడీ–వన్ కార్్పరట్ పార్్క, 10వ ఫో్లర్, నూ్యఢిల్్ల–ఫరిద్బద్ బోరడుర్, ఎన్హెచ్–1, ఫరిద్బద్–121003.
క�్యనికషన్ చిరునామా, ఈ–మెయల్ : రూమ్ నెంబర్ –278, బూ్యరో ఆఫ్ ఔట్ ర్చ్ &
కమూ్యనికషన్, 2వ ఫో్లర్, సూచనా భవన్, నూ్యఢిల్్ల-110003 response-nis@pib.gov.in, ఆర్ఎన్ఐ దరఖాసు్త నంబర్ : DELTEL/2020/78829
సంపాదకీయం
నమసా్కరం,
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ మగంపు దశక చేర్వవుతోంది. భారత సా్వతంత్య్ర 75వ వారిష్కోత్సవ సంవత్సరం భారత
ఆకాంక్షలక దీటగా అసాధ్రణంగా సమగ్రాభివృది్ని నమోదు చేసంది. భారతదేశం కొత్త కలలు కంటంది, కొత్త తీరామినాలు
చేసుకంటంది. తీరామినాలు సాకారం చేసుకనేందుక క�రంగా శ్రమ్స్తంది. విధ్నాలు స్పషటి ంగా ఉనా్నయి, సంస్కరణల
కటటి బట కూడా అంతే దీటగా ఉంది. రాబోయే 5 సంవత్సరాలు లేద్ ‘అమృత్ యాత్ర’లో రాబోయే 25 సంవత్సరాలక
స్వయం-సమృద్ భారత్ ప్రణాళిక సద్ం అయింది. భారతదేశం గత కొనే్నళ్లలో భారతదేశ మఖచత్రాని్న సంపూర్ణంగా
మారిచివేసంది. సమస్యలక తక్షణ, దీర్ఘకాలిక పరిష్ట్కరాలు సాధంచే దిశగా అడుగులు వేస్తంది.
వ్యవసథి నంచ అవినీతిని నిరూమిలించడం సాధ్యం కాదనే అభిప్రాయం గతంలో ఉండేది. కాని, టెకా్నలజీ వినియోగంతో
లబి్ద్ర్లక నూర్ శాతం ప్రయోజనాలు అందిసు్తనా్నర్. సామాజిక-ఆరిథిక సమస్యలు కావచ్చి లేద్ సాంస్కకృతిక-ప్రపంచ
సమస్యలు కావచ్చి.. దేనికైనా శాశ్వత పరిష్ట్కరాలనే ఆచరిసు్తనా్నర్. ప్రజల ఆకాంక్షలు తీరచిందుక కంద్ర ప్రభుత్వం
నిరంతరం కృష చేస్తంది. ఏడు దశాబ్దలుగా సమస్యలక అసాధ్యంగా పరిగణించన పరిష్ట్కరాలు కనగొంటనా్నర్.
పరిపాలనా సంస్కరణలు, విదు్యత్త, రైలే్వ సంస్కరణలు, అవినీతి నిరూమిలన, పన్నలో్ల పారదర్శకత, జి.ఎస్.టి ద్్వరా ‘ఒక
జాతి-ఒక పన్న’, నైపుణ్య భారత్, సాటిర్టి-అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, రైత-మహిళా సంక్షేమం, విద్్యరంగం ప్రక్షాళన,
రక్షణ రంగం ఆధునికీకరణతో పాట ఒకప్పుడు అసాధ్యంగా భావించన దశాబ్దలుగా పెండింగులో ఉన్న ప్రాజెకటి లన పూరి్త
చేసు్తనా్నర్.
ప్రభుత్వం కొత్త వేదికలు ఏ విధంగా అభివృది్ చేసంది, సమస్యలక శాశ్వత పరిష్ట్కరాలు సాధంచేందుక ఎలాంటి చర్యలు
తీసుకంది అనేదే అమృత్ మహోత్సవ్ 75 వారాలు పూరి్త కావడానికి మందు వసు్తన్న ఈ సంచకలో మఖపత్ర కథనంగా
ప్రచ్రిసు్తనా్నం. యువత ఆకాంక్షలక రక్కలు అందిసూ్త స్వయం-సమృద్ భారత్ కొత్త అధ్్యయం లిఖిసూ్త ఉండడంతో పాట
‘పిఎం వయ వందన స్్కమ్’ వయోవృదు్ ల జీవితాలన సురక్షితంగా మారిచింది. కారిగీల్ విజయ్ దివస్ సందర్ంగా సాహస
వీర్ల గాథలు, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ విభాగంలో ఎలాంటి గురి్తంపు లేకండా ఉండిపోయిన యోధుల సూఫూరి్తద్యక
జీవితాలు, అభివృది్ ప్రణాళికలక సంబంధంచన ఇతర కార్యక్రమాలక సంబంధంచన కథనాలు ఈ సంచకలో ప్రధ్న
ఆకరష్ణలుగా ఉనా్నయి.
మీ అమూల్యమైన సలహాలు పంపుతూ ఉండండి.
(�దప్ భటానిగర్)
మెయిల్ బాక్స్
‘నూ్య ఇండియా సమాచార్’ మంచ పత్రిక. ప్రభుత్వ నిర్వహణలోని వివిధ
FOLLOW US @NIS
sharmakuldeep87@gmail.com
‘నూ్య ఇండియా సమాచార్’ ఆంగ్ల పక్షపత్రిక చక్కని సమాచారంతో ఇంత మంచ పత్రిక
డిజిటల్ వెరష్న్ రగు్యలర్ పాఠకడిని నేన. కరంట్ ప్రచ్రిసు్తన్నందుక ‘నూ్య ఇండియా సమాచార్’
అఫైర్్స, భారతీయ సంస్కకృతి, వారసత్వ సంపద, బృందం అందరికీ మొదట ధన్యవాద్లు తెలియ
క్రీడలు, ఇతర అంశాలక సంబంధంచ చక్కని చేసు్తనా్నన. భారతదేశ పురోగతికి సంబంధంచన
పరిశోధనతో పత్రికన ప్రచ్రిసు్తన్న ఎడిటర్ క, సమగ్ర సమాచారం పాఠకలక అందిసు్తన్న
ఆయన బృంద్నికి నా ధన్యవాద్లు అదు్తమైన పత్రిక ఇది. అదే సమయంలో చక్కని
తెలియచేసు్తనా్నన. సమాచారంతో కూడిన వా్యసాలు ప్రచ్రిసూ్త
పాఠకలన విద్్యవంతలన కూడా చేస్తంది.
@NISPIBIndiaఅ�సర్ంచండి
ఉత్తర ప్రత్యత్తరాల చిరునామా: రూమ్ నంబర్-278, �్యరో ఆఫ్ ఔట్ రీచ్ అండ్ క�్యనికషన్,
�కండ్ �్లర్, సూచనా భవన్, నూ్య��్ల - 110003
నూ్య ఇండియా సమాచార్ జుల 16-31, 2022 3
e-Mail: response-nis@pib.gov.in
సంక్షిప్త సమాచారం
సవీచఛితా సందేశం
ప
రే పంచ సవాళ
లో నడుమన కూడా దేశంల్
ఖ� వాటర్ బాటిల్, పెర్గ్న ఉదో్యగ్త
తే సవీయంగా ఏర్వేసన
ఇతర చెత ఏపిరే ల్ ల్ ఇఎస్ఐస పథకంల్ చేర్న
ప
రే ధానమంతి
రే 12.67 లక్షల మంద్ �త తే సభు్యలు
అని్న యుగాలో్లనూ పరిశు�తక ప్రాధ్న్యం ఉంది. “ఏ వ్యకి్త
అయినా శు�ంగా ఉండకపోతే అతన ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండలేడు” ఉద్్యగానే్వషణలో ఉన్న యువత మఖాలో్ల ఈ వార్త
అని మహాతామి గాంధీ చెబుతూ ఉండే వార్. అదే సందేశంతో ప్రధ్న చర్నవు్వ పూయిసు్తంది. ప్రధ్నమంత్రి నరంద్ర
మంత్రి నరంద్ర మోదీ 2014 సంవత్సరంలో ప్రపంచంలోనే అతి మోదీ నాయకత్వం, ప్రభుత్వం అమలుపర్సు్తన్న
పెద్దదైన స్వచఛ్తా ప్రచారం ప్రారంభించార్. చాలా సందరా్లో్ల తానే సంక్షేమ పథకాల వల్ల దేశంలో
ఒక ఉద్హరణగా నిలుసూ్త ఆయన ప్రజలక స్వచఛ్తా సందేశం ఇచేచి యువతక ఉపాధ అవకాశాలు
వార్. ప్రధ్న మంత్రి నరంద్ర మోదీ మరికి వాడలో్ల రోడు్ల ఊడచిడం, పెర్గుతనా్నయి. ఫలితంగా
మామల్ల పురంలో సమద్రతీరంలో చెత్త ఏరివేయడం వంటి చత్రాలు ఎంపా్ల�స్ సేటిట్ ఇనూ్సరన్్స
ప్రజలు వీక్షించార్. కార్్పరషన్ (ఇఎస్ఐస) లో
జూన్ 19వ తేదీన ప్రధ్నమంత్రి నరంద్ర మోదీ ఢిల్్లలో ప్రగతి కొత్తగా సభు్యలవుతన్న వారి
మైద్న్ సరంగ మారగీం తెరిచేందుక వచచిన సందర్ంగా ఇలాంటిదే సంఖ్య రికార్డు సాథియిలో
మరో దృశ్యం కనిపించంది. ఆ సరంగ మారగీం తని� చేసూ్త అక్కడ పెర్గుతోంది. 2022 ఏప్రిల్ లో ఈ సామాజిక భద్రతా
పడి ఉన్న ఖాళ్ బటిల్ న, చెత్తన ఏరివేస ప్రధ్న మంత్రి నరంద్ర పథకంలో 12.67 లక్షల మంది కొత్త సభు్యలుగా చేరార్.
మోదీ మరోసారి అలాంటి స్వచఛ్తా సందేశం ఇచాచిర్. 2014లో జాతీయ గణాంకాల కారా్యలయం (ఎన్ఎస్ఒ) విడుదల
ప్రారంభమైన స్వచఛ్ భారత్ అభియాన్ రండో దశ కార్యక్రమం చేసన నివేదిక ప్రకారం 2021-22 సంవత్సరంలో
ఇప్పుడు జర్గుతోంది. ఈ కార్యక్రమం కింద దేశంలో 11 కోట్ల క ఎంపా్ల�స్ సేటిట్ ఇనూ్సరన్్స కార్్పరషన్ నిర్వహణలోని
పైగా మర్గుదొడు్ల నిరిమించార్. స్వచఛ్ భారత్ అభియాన్ కారణంగా పథకాలో్ల కొత్తగా 1.49 కోట్ల మంది చేరగా 2020-21
దేశంలోని ప్రతీ ఒక్క కటంబం ఏడాదికి రూ.53,336 ఆద్ సంవత్సరంలో చేరిన వారి సంఖ్య 1.15 కోట్ల ఉంది.
చేసుకోగలిగనటటి ఒక నివేదిక తెలుపుతోంది.
అగ్నిప� పథకం
ఉతాస్హవంతంగా జీవించేందుకు
చక్కని అవకాశం
ఉతా్సహవంతమైన ప్రేరణతో, చెక్క చెదరని సాహసంతో పటిషటి మైన నిర్ణయాలు తీసుకోగల
వార “యువత”. వార దేశ పురోగతికి అవసరం అయిన పునాదులు వేయగలుగుతార్. 18
శాతం యువ జనాభాతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అధక సంఖ్యలో యువత ఉన్న
దేశం. ఈ యువ జనాభా అందరూ పోటీ సామరథియాం కలిగ ఉండాలి్సన అవసరం ఉంది. మన
అతి పెద్ద తక్షణావసరం ఇదే. నవ భారత జాతీయ రక్షణ దళాని్న ఒక కంచ్కోటలా తయార్
చేయడానికి ఉదే్దశించన ఉతా్సహవంతమైన పథకం “అగ్నిపథ్” మూల సూత్రం ఇదే.
భారతదేశాని్న సాధకారం చేయడంతో పాట యువత తామ నిర్దశించ్కన్న గమ్యం
చేరడానికి చక్కని మారగీం ఇది.
బ
అనభవజుఞాలన పర్యవేక్షణ రా్యంకులోని
లేదు. అధికారుల నిషపితి్త దరఘ్కాలం పాట్ వారి కోసం ఇతర రంగాలో్ల కూడ్ ఎనోని
50%-50%గా ఉంట్ంది. అవకాశాలు అందుబాట్లోకి వసా్తయ.
లమైన సైన్యం శకి్తవంతమైన దేశాని్న వేస్తంది. రక్షణ ఉత్పత్తలో్ల స్వయం-సమృది్, సైనిక దళాల
తయార్ చేసు్తంది. అత్యంత పడవైన 15 ఆధునికీకరణ ఈ దిశగా ఒక కీలకమైన మందడుగు. త్రివిధ
వేల కిలో మీటర్ల భూ సరిహదు్ద , 7500 సాయుధ దళాలో్ల యువశకి్తని నింపడం తప్పనిసరి అని
కిలో మీటర్ల పడవైన కోసా్త తీరం, ఎనో్న భావించడం జరిగంది. ఈ దిశలో వేసన మందడుగే అగ్నపథ్.
�గోళిక సవాళ్్ల గల దేశానికి శత్రుమూకల కదలికలపై అగ్నవీర్ వాయుగా మారాలన్న తమ కల సాకారం
నిరంతర నిఘా వేయగల వ్యవసథి ఎంతో అవసరం. విస్్తరం ్ణ లో చేసుకనేందుక సైన్యంలో నియామకం కావాలనే బలమైన
ప్రపంచంలో ఏడో పెద్ద దేశం అయిన భారత్, దేశ త్రివిధ ఆకాంక్షన యువత వ్యక్తం చేసంది. అగ్నవీర్ వాయు
సాయుధ దళాలు రోజువార్ ఎదుర్్కంటన్న అతి పెద్ద సవాళి్లవే. దరఖాసు్తలు ద్ఖలు చేయడానికి చవరి తేదీ జూలై 5. కాగా
కాలం మార్తన్న కొది్ద సాయుధ దళాలన శకి్తవంతంగా జూన్ 29, 2022 నాటిక మొత్తం 2,01,648 మంది
ఉంచాలంటే సాంకతిక నైపుణా్యలు గల యువకల శకి్త, దరఖాసు్తద్ర్లు ఇందుకోసం తమ పేర్్ల నమోదు
ఆధునిక సామరాథియాలు సమతూకంగా ఉంచ్కోవడం అత్యంత చేసుకనా్నర్. దీనికి తోడు సైన్యం, �కాదళంలో చేరందుక
అవసరం. కంద్ర ప్రభుత్వం నిరంతరం ఈ దిశగానే అడుగులు కూడా రిజిసే్రాషన్ ప్రారంభమయింది.
రే న్స్
అమెర్కా
ఫా
ప్రారంభమవుతంది. ఈ కార్యక్రమం కింద 10 వారాల శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరూ
వారాల పాట మౌలిక, అడా్వన్్స డ్ శిక్షణ ఇసా్తర్. 1,2,3,5,8 లేద్ 10 సంవత్సరాల
ఈ స్వల్పకాలిక నియామకం ప్రణాళిక కింద నాలుగు పాట మలిటిపుల్ ఎంగేజ్ మంట్ ససటిమ్
సంవత్సరాల పాట క్రియాశీలంగా పని చేసన పద్తిలో పని చేయాలి. ఫ్రాన్్స సైన్యంలో
అనంతరం రిజర్్వ గా మరో నాలుగు సంవత్సరాలు సైనికల సగట వయసు 27.4
సర్్వసు చేయాలి్స ఉంటంది. అమరికా సైన్యంలో సంవత్సరాలు.
సగట వయసు 27 సంవత్సరాలు.
ఇ�యెల్ లో 18 సంవత్సరాల వయసు వచచిన బ్రిటన్ లో టూర్ ఆఫ్ డూ్యటీ కాలపరిమ్తి
రే టన్
రే �ల్
బి
సంవత్సరాలు, మహిళలు రండు సంవత్సరాల పాట
వాలంటీర్ కార్యక్రమం
ఇ�
ఈ మార్పును తెచ్చే అంశంపై ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది. పటిమ గల సైనికుల నియామకం అవసరం అయింది. ఈ కొత్త
త్రివిధ దళాలతో పాటు భారతదేశంలో తొలి సిడిఎస్ బిపిన్ రావత్ ను నియామక పథకం రెండింటి మధ్య సమతూకం తెస్తుంది.
కూడా ఈ ప్రణాళికకు తుది రూపం ఇవ్వడంలో భాగస్వామిని
సైనికుల సగటు నియామక వయసును 17.5 సంవత్సరాలు, గరిష్ఠ
చేయడం జరిగింది. ప్రణాళిక సిద్ధం చేయడానికి ముందు అన్ని
వయసు 21 సంవత్సరాలుగా గతంలోనే నిర్ణయించారు. అగ్నిపథ్
దేశాల్లో సైన్యంలో నియామకాలపై అధ్యయనం జరిగింది.
స్కీమ్ లో అందులో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే ఇక నుంచి
దీనికి తోడు సైన్యంలో సాంకేతిక పరిజ్ఞానాలను కూడా పెంచాల్సిన తాజాగా జవాన్ల నియామకం పూర్తిగా అగ్నిపథ్ స్కీమ్ కిందనే
అవసరం ఉంది. టెక్నాలజీని ఆకళింపు చేసుకోగల సామర్థ్ యాలు జరుగుతుంది. అయితే కోవిడ్ కాలంలో రెండు సంవత్సరాల పాటు
యువతకు ఎక్కువగా ఉంటాయి గనుక ఆధునిక యుద్ధాల్లో పోరాట నియామకాలు నిలిపివేసినందువల్ల తొలి ఏడాది నియామకాలకు
తే కు సువర్
ఉజవీల భవిష్యత � వకాశం
అగ్నిపథ్ పథకం
పుష్కలంగా అవకాశాలు
చక్కని హోద్ పందే అవకాశం
మారగీదర్శకాలక లోబడి
అగ్నవీర్లక కూడా గౌరవాలు, �గు్యలర్ కడర్ లో �గు్యలర్ సైనికుడ్గా చేర్ వారికి స్థర
అవార్డు లు పందే ఆసా్కరం వేతనం, నిబంధనలకు అనగుణంగా ప్ంఛన సదుపాయం.
భారత కోసా్తదళం, రక్షణ సా్థవరాలు, రక్షణ రంగానికి చందిన
25% అగ్నవీర్లక సాయుధ
16 ప్.ఎస్.యులో్ల 10% రిజర్్షన్
దళాలో్ల రగు్యలర్ నియామకాలు
కంద్ర సాయుధ పో�సు దళాలు (సఏప్ఎఫ్), అసాసాం రైఫ్ల్సా
ఆతమివిశా్వసం కలిగన ఉత్తమ
లో 10% రిజర్్షన్; గరిషఠ్ వయోపరిమితి 3 సంవతసారాల
పౌర్లుగా తయార్కావడానికి వరకు సడలింపు
ద్హదపడనన్న సైనిక శిక్షణ, భారత �కాదళ ర్టింగ్ సంస్థ నంచి మర్చంట్ నేవీ ర్టింగ్
బృంద నిరామిణ సామరాథియాలు, పందే అవకాశం
విలువలు, సహోదర భావం రాష్ట ప్రభుత్్లు నిర్హించే రాష్ట పో�సు రిక్రూట్ మెంట్
జనం నంచ ప్రతే్యకంగా లో ప్ధాన్యం. పారి�మిక రంగంలోకి వ్యవసాయాధారిత
కనిపించే విధంగా అగ్నవీర్ల పరిశ్రమలన చేర్్చందుకు వవధ పరిశ్రమల అధినేతల ఆసకి్త.
రజూ్యమ్ లో ప్రతే్యక లక్షణాలు. ఆప్టికల్ �బర్ నిర్హణ, �బర్ ట్ హోమ్ (ఎఫ్.టి.టి.హెచ్)
కసటిమర్ ఇంటర్ �స్ లో ఉపాధి అవకాశాలు
మాత్రం గరిష్ఠ వయోపరిమ్తిలో రండు సంవత్సరాల సడలింపు ప్రకటన వెలువడింది. కాలం గడుసు్తన్న కొది్ద ఈ సంఖ్య పెర్గుతూ
ఇవ్వడం జరిగంది. ఉంటంది. తదుపరి దశలో వారిష్క ప్రాతిపదికన జవాన్ల నియామకం
50-60,000 మందికి, ఆ తరా్వత 90,000కి, ఆ పైబడి 1.25
అగ్నపథ్ ప్రణాళిక కింద 46,000 మంది సైనికల నియామకానికి
లక్షలక పెంచడం జర్గుతంది.
నిరణాయం - ఆరి్థక సమి్మళితత్ం సాధన కోసం దేశంలోని 63 వేల నిరణాయం: దేశీయ మా�్క�్ల ఉతపితి్త చే� క్రూడ్యల్ వక్రయాలపై
ప్థమిక వ్యవసాయ సహకార పరపతి సం�ల (ప్ఎసఎస్) నియంత్రణలు ఎతి్తవేయడ్నికి కంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిప్ంది.
కంపూ్యటరీకరణ కోసం రూ.2,516 కోట్్ల వ్యయానికి కంద్ర 2022 అకోటిబర్ 1వ త్ద నంచి ఈ నిరణాయం అమలులోకి వసు్తంది.
మంత్రిమండలి అనమతి ఇచి్చంది. ప్రభావం - ఈ నిరణాయంత ప్రభుత్ రంగంలోని కంపన్లు ఉతపితి్త చే�
ప్రభావం: ప్ఎసఎస్ ల సామర్థష్ం పంచడం, వాటి నిర్హణలో క్రూడ్యల్ ఉతపితి్త భాగసా్మ్య ఒపపిందం (ప్.ఎస్.స) కింద
పారదర్శకత, బాధ్యత్యుత వైఖరి తీసుకురావడం కంపూ్యటరీకరణ ప్రభుత్్నికి, ప్రభుత్ం గురి్తంచిన కంపన్లకు వక్రయంచాలనని
కార్యక్రమం ప్రధాన లక్ష్యలు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్ఎసఎస్ లు నిబంధన అకోటిబర్ 1వ త్ద నంచి రదదుయపోతంది. అంటే
తమ వా్యపార కార్యకలాపాలు వస్తరించ్కునేందుకు, వభనని ఉతపితి్తదారులు త్మ ఉతపితి్త చే� క్రూడ్యల్ న దేశీయ మా�్క�్ల
కార్యకలాపాలు, �వలు చేపటేటిందుకు కూడ్ అవకాశం కలిపిసా్తరు. ఈ ఎక్కడ కావాలంటే అక్కడ వక్రయంచ్కోవచ్్చ. ప్రసు్తతం దేశంలో
ప్జెకుటి వ్యయం రూ.2,516 కోట్్ల. అందులో రూ.1,528 కోట్్ల కంద్ర ఉతపితి్త అవుతనని క్రూడ్యల్ లో 99% ప్రభుత్ రి�నరీలక సరఫరా
ప్రభుత్ం భరిసు్తంది. ఇది దేశంలోని 13 కోట్ల మంది రైతలకు చేయాలిసావస్తంది.
ప్రత్్యకించి సననికారు, చిననికారు రైతలకు ప్రయోజనం కలుగుతంది. నిరణాయం - కంద్ర నవ, పునరుత్పిదక ఇంధన మంత్రిత్ శాఖ,
గ్రామీణ ప్రాంతాల డిజిటల్కరణన మర్గు పరచడంతో పాట ఇంటర్నిషనల్ �న్యవ�ల్ ఎనరీజె ఏజెన్సా మధ్య �్యహాత్మక
బ్యంకింగ్, నాన్ బ్యంకింగ్ కార్యకలాపాలక పిఎసఎస్ లన ఒక భాగసా్మ్య ఒపపిందానికి ఆమోదం.
కంద్రంగా అభివృది్ చేయడానికి ఈ ప్రాజెకటి ద్హదపడుతంది. ప్రభావం - హరిత ఇంధన ఆధారిత పునరుత్పిదక ఇంధన రంగంలో
దేశవా్యప్తంగా కిసాన్ క్రెడిట్ కార్డు ల (కెసస) ద్్వరా అని్న సంసథిలు పరిజాఞానం, నాయకత్ం, పరివర్తనన ఇది ప్రోతసాహిసు్తంది. ఈ
కలిస అందించన ర్ణంలో పిఎసఎస్ లు అందించన ర్ణాల వాటా ఒపపిందం భారతదేశ ఇంధన పరివర్తనకు సహాయకారిగా ఉండడంత
41 శాతం (3.01 కోట్ల మంది వ్యవసాయద్ర్లు). పిఎసఎస్ ల పాట్ ప్రపంచ సా్థయలోవాత్వరణ మారుపిల సమస్యన దట్గా
ద్్వరా కెససలు అందించన ర్ణాలో్ల 95 శాతం (2.95 కోట్ల మంది ఎదుర్కనేందుకు ఇది �హదపడ్తంది.
వ్యవసాయద్ర్లు) చన్నకార్, సన్నకార్ రైతలక అంద్యి.
గుజరాత్ అభివృద్
ధి
“గౌరవ యాత ్ర ”
గు
గత 8 సంవత్సరాల కాలంలో ఆధునిక మౌలిక జరాత్ లోని ఒక చిన్న జిల్లా నుంచి అత్యున్నతమైన దేశ ప్రధాన
వసతులు, టెక్నాలజీ భారతదేశ అభివృద్ధికి కొత్త మంత్రి పీఠం అధిష్ఠ ించే వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రాతిపదిక అయ్యాయి. అభివృద్ధితో పాటుగా మన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. బాల్యదశలో ఎంతో హుందాగా
వారసత్వం పరిరక్షించుకునేందుకు అవసరమైన ఎదిగి యువకుడుగా ఉన్నప్పటినుంచి దేశం కోసం ఏదైనా చేయాలన్న తపన
పెంచుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాష్ట్రాభివృద్ధిలో
శ్రద్ధ కూడా తీసుకోవడం జరిగింది. జూన్ 17-18
కొత్త ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు దేశ ప్రధానమంత్రి అయిన నాటి నుంచి
తేదీల్లో తన గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధాన
దేశాభివృద్ధికి కొత్త దిశను కల్పించారు. సొంత రాష్ట్రంతో ఆయనకు గల బలీయమైన
మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ గౌరవ్ అభియాన్ లో బంధం ప్రతీ గుజరాత్ పర్యటనలోనూ స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. మాతృమూర్తి
పాల్గొన్నారు. ఇదే సమయంలో రూ.21,000 కోట్ల తో ఆశీస్సులతో కేవలం వారం రోజుల వ్యవధిలో జూన్ 17-18 తేదీల్లో రెండో సారి
చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టు లకు శంకుస్థా పన పర్యటించిన సందర్భంగా ఆయన పవగఢ్ లోని కాళికా ఆలయ శిఖరంపై పతాకాన్ని
చేయడంతో పాటు కొన్నింటిని జాతీకి అంకితం ఆవిష్కరించారు.
చేశారు. అలాగే పవగఢ్ లోని 5 శతాబ్దా ల చరిత్ర గల “శతాబ్దా ల విరామం అనంతరం నేడు పవగఢ్ ఆలయ శిఖరంపై పతాక
ప్రసిద్ధ కాళికా మాత ఆలయ శిఖరంపై సాంప్రదాయిక ఆవిష్కరణ జరిగింది. ఆ పతాకం మన విశ్వాసం, ఆధ్యాత్మికతకు గుర్తు మాత్రమే
పతాకను ఆవిష్కరించి మన వారసత్వ పరిరక్షణలో కాదు...శతాబ్దా లు మారినా, యుగాలు గడిచినా మన విశ్వాసం మాత్రం
చిరస్థా యిగానే నిలుస్తుంది అన్న వాస్తవానికి కూడా ఇది ఒక చిహ్నం” అని ఈ
కొత్త అధ్యాయం లిఖించారు.
సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
“నేడు భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గర్వాన్ని పునరుద్ధరించడం ఉండే వారు. నేడు ఈ ప్రాంతంలో పెరిగిన సదుపాయాలతో కష్ట మైన
జరిగింది. ఆధునిక భారతం తన సరికొత్త ఆకాంక్షలు నెరవేర్చుకుంటూనే ప్రయాణం కాస్తా అందుబాటులోని ప్రయాణంగా మారింది. నేడు బాలలు,
అదే ఉత్సాహం, ఉత్సుకతతో ప్రాచీన వారసత్వ సంపదను, ప్రాచీన యువత, వృద్ధు లు, వికలాంగులు కూడా మాత దర్శనం చేసుకుని ఆమెకు
గుర్తింపును కూడా పొందుతోంది. ఇది ప్రతీ ఒక్క భారతీయునికి ప్రారన
్థ లు చేసుకోగలుగుతున్నారు. భక్తిభావం, ముడుపులు
గర్వకారణం. గతంలో పవగఢ్ ప్రయాణం అత్యంత కష్ట తరంగా ఉండేది. సమర్పించుకుని లాభం పొందగలుగుతున్నారు” అని కూడా ఆయన
జీవిత కాలంలో ఒక్కసారైనా మాతను సందర్శించాలని ప్రజలు చెబుతూ అన్నారు.
ఎంఎస్ఎంఇ: స్వయం-
సమృద
్ధ భారత జీవనాడి
ఎం
ఎస్ఎంఇ రంగాన్ని సాంకేతిక పరిభాషలో సూక్ష్మ,
స్వయంసమృద్ధ భారత్ కు వెన్నెముక
చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంగా వ్యవహరిస్తాం.
ఎంఎస్ఎంఇ రంగం. భారతదేశ ఎగుమతులు
కాని ఈ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగం
పెరగాలన్నా, దేశీయ ఉత్పత్తులు కొత్త
భారతదేశ అభివృద్ధి యానానికి విశేషమైన వాటా అందిస్తోంది. ఎంఎస్ఎంఇ
మార్కెట్ల కు చేరాలన్నా ఎంఎస్ఎంఇ రంగం పరిమాణం భారత ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు ఉంది.
రంగం బలంగా ఉండడం తప్పనిసరి. ఈ తేలికపాటి మాటల్లో చెప్పాలంటే భారతదేశం ఆర్జించే ప్రతీ 100 రూపాయల్లో నూ
లక్ష్యంతోనే ప్రభుత్వం ఎంఎస్ఎంఇ రంగం ఎంఎస్ఎంఇ వాటా 30 రూపాయలన్న మాట. ఎంఎస్ఎంఇ రంగాన్ని సాధికారం
సామర్థ్ యాలు, అసాధారణ శక్తిని సంపూర్ణంగా చేయడం అంటే మొత్తం సమాజాన్ని సాధికారం చేయడం, ప్రతి ఒక్కరినీ అభివృద్ధిలో
వినియోగంలోకి తేవడానికి అవసరమైన భాగస్వాములను చేయడం, ప్రతీ ఒక్కరి పురోగతికి అవకాశం కల్పించడం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పలికిన ఈ మాటలే ఆ రంగం శక్తిని
విధానాలు, నిర్ణయాలు తీసుకుంటోంది.
ప్రతిబింబిస్తాయి.
ఎంఎస్ఎంఇ రంగంలో వేగం పెంచడంలో
నవశకాన్ని ఆవిష్కరించడంతో పాటు “ప్రభుత్వం మీ అవసరాలను తీర్చగల విధానాలు రూపొందిస్తూ మీతో పాటు
క్రియాశీలంగా అడుగేయడానికి కట్టు బడి ఉన్నదని ఎంఎస్ఎంఇ రంగంలోని
ఎంఎస్ఎంఇల సాధికారతకు ప్రభుత్వ
సోదరసోదరీమణులందరికీ నేను హామీ ఇస్తున్నాను” అని ప్రధానమంత్రి
కట్టుబాటును ప్రతిబింబించే ఉద్యమి భారత్
చెప్పారు. వాస్తవనికి ఈ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారతదేశ
కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
అభివృద్ధి యానంలో కీలక పాత్రధారులు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
స్వయంగా పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎంఎస్ఎంఇ రంగాన్ని శక్తివంతంగా నిలిపే లక్ష్యంతో
భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. గత 8 సంవత్సరాల కాలంలో ఆ రంగం బడ్జెట్ 650 శాతం పెంచింది.
ఈ ద్గువ కార్యకరేమాలు పా
రే రంభించిన పరేధానమంతిరే నరేందరే మోదీ
l ఎంఎస్ఎంఇలక మద్దతగా “రైజింగ్ అండ్ యాకి్సలరటింగ్ ఎంఎస్ఎంఇ ఎంఎస్ఎంఇల భాగసా్వమ్యంతోనే స్వయం-సమృద్
పెరాఫూరమిన్్స (రాంప్-ఎంఎస్ఎంఇల పనితీర్ పెంపు వేగవంతం) పథకం” భారత్ కార్యక్రమం విజయవంతం అవుతంది,
l “తొలిసారి ఎగుమతలు చేసు్తన్న ఎంఎస్ఎంఇల సామరాథియాల నిరామిణం” భారతదేశం శకి్తవంతం అవుతంది. మ్మమిలి్న సూక్షష్మ,
(సబిఎఫ్ టిఇ) చన్న, మధ్యతరహా పరిశ్రమలుగానే వ్యవహరించనా 21వ
l “ప్రధ్న మంత్రి ఉపాధ కల్పన కార్యక్రమం”లో (పిఎంఇజిపి) కొత్త �చర్ల శతాబి్దలో భారతదేశం కొత్త శిఖరాలు అధరోహించడంలో
జోడింపు మీ పాత్ర అత్యంత కీలకం.
l జాతీయ ఎంఎస్ఎంఇ అవార్డు లు-2022 పంపిణీ - నరంద్ర మోదీ, ప్రధ్నమంత్రి
అమృత యాతరే
శాశవీత పర్�్కర్లతో
సాగ్సు్తనని
నవ భారతం
16 నూ్య ఇండియా సమాచార్ జుల 16-31, 2022
మఖపత్ర కథనం
శాశ్త పరిష్్కరం దిశగా భారత్
ప్రధ్నమంత్రి ఆవాస్ యోజన, మర్గుదొడిడు నిరామిణం లేద్ గా్యస్ డిజిటల్ చెలి్లంపులన ప్రోత్సహిసు్తన్నట్ల తెలిపాడు. మరోవైపు
కనెక్షన్ వంటి పథకాల లబి్ పందడంలో లద్్ద� నివాస తాష టండుప్ హిమాచల్ ప్రదేత్ లోని స�మిర్ నివాస సామాదేవి ప్రభుత్వం అమలు
క ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. అదే విధంగా ‘పిఎంఎవై, ఉజ్వల, చేసు్తన్న వివిధ పథకాలతో ఏ మేరక లబి్పందిందీ వివరిసు్తంటే ఆమ
స్వచఛ్ భారత్, జల్ జీవన్ మ్షన్’ వంటి పథకాలు బీహార్ లో నివసంచే మఖం సంతోషంతో తొణికిసలాడింది.
లలితాదేవికి జీవన సౌలభ్యం కలి్పంచడమేగాక మరింత ఆతమిగౌరవంతో నేడు దేశం మూలమూలలా వినిపిసు్తన్న ఇటవంటి నవ భారత
జీవించేలా చేశాయి. ఇక బీహార్ నంచ వలస వెళి్లనప్పటికీ ‘ఒక దేశం విజయగాథలు దేశం ప్రతిషటి ఏ మేరక ఇనమడించంద్
– ఒక రషన్ కార్డు ’ పథకం ద్్వరా లభించన ప్రయోజనాలన పశిచిమ సద్హరణంగా ప్రసుఫూటం చేసు్తనా్నయి. దేశంలో 2014నాటి
త్రిపుర వాస్తవు్యడు పంకజ్ ష్టనీ ఆనందంగా ఏకరవు పెటాటిడు. ప్రజాభిప్రాయ మార్్పతోపాట “నేన నీటి మీద రాతలు రాయకూడదు..
గుజరాత్ లోని మహసానా ప్రాంతంలో నివసంచే అరవింద్ రాతి మీద లోతగా చెకా్కలి” అనే ప్రధ్న మంత్రి నరంద్ర మోదీ
మంటపాలు అలంకరించే తన వా్యపారం ‘ప్రధ్నమంత్రి మద్ర ఆలోచన విధ్నమే దీనికంతటికీ ప్రధ్న కారణం. ఈ మేరక ప్రధ్ని
యోజన’తో ఎలా విస్తరించందీ వివరించాడు. ఈ నేపథ్యంలో తాన నరంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పాలన సంప్రద్యాలు,
తే తం 2020
మార్చు
ప
రే సు
ప
కోవిడ్ ై పె పోర్టంల్ ఎన్-95
మాసు్కలు
రోజులు పటటిగా, కవలం 11
రోజులో్లనే 70 నంచి 80
నమోదు
‘లానెసాట్’ పత్రిక నివేదిక
500000
చేసుకోవడంతో
ప్రజలక టీకాలు ప్రకారం, వేగంగా కోవడ్ టీకాలు
రే సు
ఆకిస్జన్ ఉతా్పదన
వేసే కార్యక్రమం
సులభతరంగా లో 42 లక్షల మందికి
2021తో పోలిసే్త 10 రట్ల పెరిగన ఉత్పతి్త సామరథియాం; మరో మారింది
ప్ణరక్షణ లభంచింది.
1500 ఉత్పతి్త కంద్రాలక ఆమోదం
విధ్న మార్్పలు సాధ్యమయా్యయి. ఇవి మాత్రమేగాక జన సంక్షేమంపై పథంలో పయనించే నవ భారతం నిరిమించబడుతోంది. తదనగుణంగా
సానకూల ఆలోచన దిశగా తొలిసారి ప్రజా భాగసా్వమ్యం కోవిడ్ మహమామిరి సమయంలోనూ సా్వమ్ వివేకానంద ప్రబోధత
ఒక మఖ్యమైన, అతా్యవశ్యక ఉపకరణంగా అగ్రాసనం పందింది. ద్ర్శనికతన ప్రధ్ని మోదీ అనసరిసూ్త ‘ఇది జాఞానోదయ భారతదేశం’
సా్వతంత్ర్యం వచచిన తొలినాళ్లలోనే పూరి్తచేయాలి్సన ఆవశ్యకతగల అని ప్రకటించార్. ఇప్పుడిది ప్రపంచ సమస్యలక పరిష్ట్కరాలు సూచంచే
ప్రాజెకటి ల సుదీర్ఘ జాబితాన ప్రధ్నమంత్రి మోదీ ఎ�కోట బుర్జుల భారతదేశమని స్పషటి ం చేశార్. దేశ ప్రగతి దిశగా సా్వమ్ వివేకానంద
నంచ ప్రసంగం నంచ అనేక వేదికలద్కా అనేక సందరా్లో్ల ఎనో్న కలలుగనా్నర్. అలాగే యువత సామరథియాంపై ఆయనక అపార
ఉటంకించార్. కానీ, అంతటి ఆవశ్యక ప్రాజెకటి లన పూరి్త చేయడంపై ఆ విశా్వసం ఉండేది. దేశంలోని పారిశ్రామ్కవేత్తలు, క్రీడాకార్లు,
సమయంలో దీర్ఘదృషటి లోపించంది. సాంకతిక-వృతి్త నిపుణులు, శాసత్రవేత్తలు, ఆవిష్కర్తలు సహా అడడుంకలన
అధగమ్ంచ అసాధ్్యలన సుసాధ్యం చేసు్తన్న అనేకమందిలో ఆ నమమికం
మన దేశం ఇక విధరాతపై ఆధ్రపడాలి్సన అగత్యం లేదు. సుస్పషటి
ప్రతిఫలిస్తంది.
ఆలోచనలు, దీర్ఘకాలిక విధ్నాలు, శాశ్వత పరిష్ట్కర దృక్పథంతో ప్రగతి
ఉగ రే వాదం, వామపక్ష
తీవ
రే వాదాలకు అడుడు కట
్ట
జమమి,కశీమిర్, పంజాబ్, ఈశాన్య ప్రాంతాలో్ల
వెలుపలి ఉగ్రవాదం వల్ల 2016 నంచ ఏ
ఒక్కరూ ప్రాణాలు కోలో్పలేదు. ఇక 2021లో
వామపక్ష తీవ్వాద సంఘటనలు కూడా 77
శాతం ద్కా తగుగీమఖం పటాటియి. అలాగే
2009తో పోలిసే్త ఇలాంటి సంఘటనల వల్ల
మరణాలు కూడా 85 శాతం తగాగీయి.
‘యుఎపిఎ’ సవరణ చటటి ంతో అంతరగీత భద్రత
కటటి దిటటి ంగా మారింది.
పేదల సాధికారత ఓ కీలక భావనగా మారింది రండోది.. పేదలక సాధకారత కల్పన సాధ్యం కాకపోతే తమ చ్టూటి
పేదల దైనందిన జీవన పోరాటానికి స్వస్త పలకగలిగతే వారికి సంభవించే పరిణామాలపై వారిలో అవగాహన కలి్పంచ, స్్వయ
సాధకారత లభిసు్తంది, తద్్వరా వార్ తమ పేదరిక నిరూమిలనపై సాధకారత కోసం వార కృష చేసేలా ప్రేరపించడం. ఇప్పుడు ఈ
ఉతా్సహం చూపార్. ద్ర్శనికతనే భారతదేశం అనసరిస్తంది. ఆ మేరక పేదలక చేరని
బ్యంకల సేవలు ప్రధ్నమంత్రి జన్ ధన్ యోజనతో వారికి
అందుక ఈ ప్రభుత్వం ఏరా్ప�న నాటి నంచీ పేదలక సాధకారత
చేర్వయా్యయి. బల�న వరాగీల ఆరోగ్య సంరక్షణలో ఆయుష్టమిన్ భారత్
దిశగా నిరి్వరామ కృష చేస్తంది. ప్రధ్ని మోదీ పేదలపై తన తన
పథకం అత్యంత ప్రయోజనకరమని ఇప్పటిక ర్జువైంది. పేదలు,
మనోభావాలన ఒక వా్యఖ్య ద్్వరా వెలిబుచాచిర్. సా్వమ్ వివేకానంద
అణగారిన వరాగీల ఆకాంక్షలక ఈ పథకాలు కొత్త ఊపిర్లూద్యి. ఈ
అమరికా నంచ అనేక లేఖలు రాశార్.. అందులో మైసూర్ రాజు, సా్వమ్
ఆకాంక్ష నేడు భారత వృది్కి చోదకంగా నిలిచంది.
రామకృష్ట్ణనందక రాసన లేఖలు కూడా ఉనా్నయి. ఆ లేఖలో్ల పేదల
సాధకారతపై ఆయన రండు ఆలోచనలన వెల్ల డించార్. మొదటిది.. పేదలు ఆతమిగౌరవంతో జీవించగల అవకాశాని్న స్వచఛ్భారత్
సాధకారతన పేదలక చేర్వ చేయాలని ఆయన ఆకాంక్షించార్. అభియాన్ కలి్పంచగా, పకా్క ఇళ్్ల , విదు్యత్, వంటగా్యస్, నీటి సరఫరా,
�
రు -ర్యాంగ్ శరణార్
థి
తే
సమస్యకు సవీస
�-రియాంగ్ శరణారిథి ఒప్పందంతోపాట
మ్జోరం, త్రిపుర రాష్ట్రాలతో ద్్వపాక్షిక
ఒప్పంద్లతో శరణార్థి ల సమస్యక
శాశ్వతంగా తెరపడింది. దీనివల్ల త్రిపురలో
అంతరగీతంగా నిరాశ్రయులైన 37,000
మందికి పునరావాసం కలి్పంచబడింది.
అ�
� త యోధ్లకు పదమె ‘ఎన్.ఎల్.ఎ�.టి’ ఒప్పందం
పురస్కరం
పదమి పురసా్కర ప్రద్న ప్రక్రియన కంద్ర ప్రభుత్వం-త్రిపుర రాష్రా
సవరించడంతో తొలిసారిగా దేశంలోని
ప్రభుత్వం-నేషనల్ త్రిపుర మకి్త
నిజమైన యోధులన సత్కరించే శాశ్వత
మోరాచి (ఎన్.ఎల్.ఎఫ్.టి) మధ్య
మారగీం ఏర్పడింది. ఈ పరిణామంతో
ఉన్నతవరాగీలక మాత్రమే పదమి పురసా్కరం �పాక్షిక ఒప్పందంతో ఆ సంసథిక
పరిమ్తమనే పరిసథితి తపి్ప, సాధ్రణ చెందిన 88 మంది సభు్యలు
ప్రజానీకం కూడా ఇందుక అర్్హ లేననే ల్ంగపోయార్.
భావన నెలకొంది.
ఒక సమస్యకు పరిష్్కరం తరా్త ఉత్తమానభూతి ప్రపంచవా్యప్తంగానూ, భారత్ లో వాణిజ్య సౌలభ్యం గురించ ప్రపంచ
పందాలి బ్యంక సాథియిలోనూ విస్త ృత చరచి సాగుతోంది. ఉగ్రవాదం, అవినీతి
జీవితంలో మనం బృహతా్కరా్యలు తలపెటిటి నపుడు కొని్న సందరా్లో్ల విషయంలో ఎటిటి పరిసథితిలోనూ సహనం వహించేది లేదని నవభారతం
ఓసారి వెనక్క చూడాలి్స వసు్తంది. అలా పోలిచి చూసుకన్నప్పుడే మనం స్పషటి ం చేస్తంది. అంతకమందు 2014లో వ్యవసథిలో అవినీతి అన్నది ఒక
ఎంత మందడుగు వేశామో తెలుసుకోగలం. ఆ మేరక మనం 2014క అవసరమైన అంశంగా పరిగణించబడింది. పర్యవసానంగా పథకాలు
మనపటి రోజులన మననం చేసుకంటే దేశ ప్రగతి పయనం ఎంతగా పేదలక చేరకమందే వాటి ప్రయోజనాలు మధ్యలోనే సా్వహా కావడాని్న
పరిణామం చెందినదీ మర్గాగీ అరథిం చేసుకోగలం. గత ఎనిమ్దేళ్లలో దేశం ప్రత్యక్షంగా చూసంది. అయితే, మొబైల్, జన్ ధన్, ఆధ్ర్ ల
ఒకవైపు తక్షణ సమస్యలన పరిష్కరిసూ్తనే మరోవైపు దీర్ఘకాలిక పరిష్ట్కరాల సమేమిళనంతో సృషటి ంచన ‘త్రిశకి్త’ సూత్రం (జెఎఎమ్-�నిటీ) నేటి ప్రధ్న
గురించ యోచసూ్త వచాచిం. ఫలితంగానే ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల చరచినీయాంశంగా మారింది. ఆయుష్టమిన్ భారత్ నిర్పేదలక సహాయం
ప్రయోజనాలు అందివచాచియి. ఆ విధంగా దేశవిదేశాలో్ల భారతదేశంపై అందించంది. అలాగే, తమ హక్కల కోసం పోరాడటంలో మస్లం
గౌరవం ఇనమడించంది. భారత అంకర సంసథిల గురించ మహిళలక పటిష్ఠ మమామిర్ తలా� నిషేధ చటటి ం శకి్తనిచచింది.
ఇక 2014క మందు దేశ భద్రత గురించ ఆంద్ళన అధకసాథియిలో వ్యవసాయం-రైతల పట్ల నిబదధితగల చర్యలు
ఉండేది. కానీ, మన ఆకసమిక వైమానిక ద్డులపై ఇప్పుడు మనమంతో సమషటి కారా్యచరణ సమస్యలక పరిష్ట్కరాలన అనే్వషసు్తంది. గత
గరి్వసు్తనా్నం. మనపటితో పోలిసే్త దేశ సరిహదు్ద లు ఇప్పుడు మరింత ఎనిమ్దేళ్లలో మన దేశం నేల పరిరక్షణ, సంరక్షణల కోసం ఐదు ప్రధ్న
సురక్షితంగా ఉనా్నయి. లోగడ దేశాభివృది్లో అసమ�ల్యం, వివక్ష కార్యక్రమాలపై దృషటి సారించంది: మొదటిది.. మటిటి ని రసాయన రహిత
ఫలితంగా ఈశాన్య, తూర్్ప భారత ప్రాంతాలక హాని కలిగంది. కానీ, చేయడమలా? రండోది.. మటిటి లో నివసంచే జీవుల రక్షణ ఎలా?
నేడు తీవ్వాదం తగగీమఖం పటిటి ంది. ఇప్పుడు ఈశాన్యం లేద్ తూర్్ప మూడోది.. నేలలో తేమ నిల్వతోపాట ఆ సాథియిద్కా నీటి లభ్యత పెంపు
భారతం ప్రాంతం ఏదైనప్పటికీ ఆధునిక మౌలిక సదుపాయాలతోపాట ఎలా? నాలుగోది.. భూగర్ జలాల కొరతవల్ల నేలక వాటిలే్ల నష్టటిని్న
అనసంధ్నం కలిగంది. అధగమ్ంచడం ఎలా? ఐద్ది.. అటవీ విస్్తరం ్ణ తగుగీదలవల్ల సంభవించే
నేల నిరంతర కోతన ఆపడం ఎలా? ఈ అంశాలని్నటినీ గమనంలో
ై రలు-రోడ్
డు
అనుసంధానంలో కీలక
ముందడుగు
కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి రోడ్డు రవాణా,
జాతీయ రహదారులకు బడ్జెట్ కేటాయింపులను
500 శాతం పెంచింది. తద్వారా ఆధునిక మౌలిక
సదుపాయాల దిశగా కీలక ముందడుగు వేసింది.
అన్ని రైళ్లలో బయో టాయిలెట్లు అమర్చబడ్డాయి. రైల్వే ట్రాక్
లపై అపరిశుభ్రత ఏళ్ల తరబడి కొనసాగగా ఆ సమస్య
శాశ్వతంగా పరిష్కరించబడింది.
మానవ తప్పిదాల వల్ల సంభవించే రైలు ప్రమాదాల
నివారణకు మానవ రహిత క్రాసింగ్ లు రద్దు
చేయబడ్డాయి. అలాగే రైళ్లు ముఖాముఖి ఢీకొనే ప్రమాదం
నివారణకు స్వదేశీ రక్షణ వ్యవస్థ ‘కవచ్’ ప్రయోగాత్మక
పరీక్షలు పూర్తయ్యాయి. ఆ మేరకు 2023 మార్చినాటికి
2000 కిలోమీటర్ల రైలు మార్గాల నెట్ వర్క్ ‘కవచ్’
పరిధిలోకి చేర్చబడుతుంది.
37
చిన్న పట
్ట ణాలకు కిలో మీటర్లు: హైస్పీడ్ అనుసంధానం దిశగా ప్రతి రోజూ
రహదారుల నిర్మాణం పూర్తి చేయబడుతోంది.
విమానయానం కల సాకారం దీంతోపాటు 99 శాతం గ్రామాలకు రోడ్డు సంధానం
గతంలో ప్రధాన నగరాలకే పరిమితమైన విమానయాన కూడా పూర్తయింది.
పరిశ్రమ ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరిస్తోంది. ఈ
మేరకు దేశ తొలి విమానయాన విధానంలో భాగంగా
400
ప్రాంతీయ అనుసంధాన పథకం రూపొందించగా దీనిపై
2016లో ప్రకటన వెలువడింది.
ఆర్.సి.ఎస్ కింద 8 హెలిపోర్టులు, 2 వాటర్ ఏరోడ్రోమ్ ల
కొత్త వందేభారత్ రైళ్లు:
సహా 67 విమానాశ్రయాలతో 423 విమాన మార్గాల్లో
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల
కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. దేశంలోని 100
దిశగా ముఖ్యమైన ముందడుగు. ఈ
విమానాశ్రయాల్లో 2024 నాటికి కార్యకలాపాలు
ప్రారంభం కావాలన్నది ఈ ప్రణాళిక లక్ష్యం. ఏడాది బడ్జెట్ లో దీనిపై ప్రత్యేకంగా
దృష్టి సారించబడింది.
ఉంచుకుంటూ ఇటీవలి సంవత్సరాలలో తెచ్చిన అత్యంత ముఖ్యమైన తగ్గడంతోపాటు దిగుబడి 5 నుంచి 6 శాతం పెరిగింది.
మార్పు తాజా వ్యవసాయ విధానం. గతంలో మన దేశ రైతులకు తమ అదేవిధంగా ప్రస్తుత సవాళ్లను దీటుగా ఎదుర్కొనడంలో ప్రకృతి
పొలాల్లో ని మట్టి పై అవగాహన ఉండేది కాదు. వ్యవసాయం ఒక దీర్ఘకాలిక పరిష్కారం కాగలదు. కాబట్టి , గంగా
కానీ, ఇవాళ భారతదేశం సామాన్య పౌరులకు ఆరోగ్య సంరక్షణ పరీవాహకం పొడవునాగల గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని
కార్డు లు అందించడమే కాకుండా వ్యవసాయ ప్రయోజనాల దిశగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా ఈ ఏడాది
భూసార కార్డు లను కూడా జారీచేసే స్థా యికి దూసుకెళ్లింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ లో ఒక కారిడార్ ఏర్పాటుకు సంకల్పం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో భూసార పరీక్ష కేంద్రాలతో కూడిన భారీ ఇంతకుమునుపు పారిశ్రామిక కారిడార్ గురించి చర్చ నడుస్తూండేది
నెట్ వర్క్ ఏర్పాటు చేయబడింది. రైతులు నేడు భూసారంపై తమ తప్ప వ్యవసాయ కారిడార్ గురించి ఎవరూ ఊహించి కూడా ఉండరు.
అవగాహనకు అనుగుణంగా ఎరువులు, సూక్ష్మపోషకాలను మరోవైపు 2030 నాటికి 26 మిలియన్ హెక్టా ర్ల మేర బీడు భూములను
వాడుతున్నారు. దీంతో సాగు వ్యయం 8 నుంచి 10 శాతం మేర సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.
సాంకేతిక పరిజ్ఞానంతో మార్పు, పారదర్శకత భారతదేశం ఒక పెద్ద వినియోగదారు మార్కెట్ మాత్రమే కాదు..
సమాజంలోని చివరి వరుసలోగల వ్యక్తి కూడా ప్రభుత్వ పథకంలో సమస్యలకు పరిష్కారాల వైపు మార్గనిర్దేశం చేయగల సమర్థ, వినూత్న
లబ్ధిదారు కావడాన్ని బట్టి ఈ కొత్త శతాబ్దంలో సాంకేతిక పరిజ్ఞానం పర్యావరణ వ్యవస్థగా ఆశలు, అంచనాలను అందుకోగల దేశంగా
ప్రాముఖ్యం ఎంతటిదో గుర్తించవచ్చు. ఆవిర్భవించింది. సామాన్య భారత పౌరుల మేధస్సు, సామర్థ్యంపై
నాయకత్వం విశ్వాసం ఉంచడమే ఈ ఘనత సాధించడానికి కారణం.
శాస్త్రవిజ్ఞానం-సాంకేతిక పరిజ్ఞానాలు భారత దేశాభివృద్ధికి ముఖ్యమైన
ఉపకరణాలుగా మారాయి. ఈ మేరకు పరిపాలన, విద్యుత్, రైల్వే సుపరిపాలనకు సాంకేతిక పరిజ్ఞానం ఒక మాధ్యమం కావడాన్ని ప్రజలు
రంగాల్లో సంస్కరణలతోపాటు అవినీతి నిరోధం, జి.ఎస్.టి ద్వారా ఒకే హర్షిస్తున్నారు. ఈ విస్తృత నమ్మకం ఫలితంగా ‘యుపిఐ’ ప్రపంచంలోనే
దేశం-ఒకే పన్ను, నైపుణ్య భారతం, అంకుర భారతం, డిజిటల్ భారతం, అత్యుత్తమ డిజిటల్ లావాదేవీల వేదికగా రూపొందింది. ఈ మేరకు
విద్య, రక్షణరంగం సహా ప్రతి రంగంలోనూ మార్పులను అవి ప్రభావితం గ్రామాలు, నగరాల్లో ని వీధి వ్యాపారులకు రూ.10-20 కూడా చెల్లించే
చేశాయి. లోగడ అసాధ్యమనిపించిన ఆధునికీకరణ, దీర్ఘకాలిక ప్రాజెక్టు లు ఉపకరణంగా అది రూపుదాల్చింది. భారతదేశం అభివృద్ధి చేసిన
ఫలవంతం అవుతున్నాయి. ఇక సమష్టి గా సంకల్పిస్తే తనకు అసాధ్యమేదీ పరిష్కారాలను ఇవాళ ప్రపంచంలోని ఇతర దేశాల పౌరులకు
లేదని, అది ప్రపంచం మొత్తానికీ కొత్త ఆశలు చిగురింపజేస్తుందని గత పనికొచ్చేవిగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజాస్వామ్య
ఎనిమిదేళ్లలో భారతదేశం నిరూపించింది. నేడు ప్రపంచం దృష్టి లో విధానంలో ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి.. కానీ, వ్యవస్థ శాశ్వతం.
సమాజిక భద రే త,
గృహవసతి, రేషన్, నీర్,
తే , మర్గు�డ
విదు్యత లో తో
జీవన �లభ్యం
గ్రామీణ ప్రాంతాలో్ల 2024 కలా
లో ప
రే తి ఇంటికీ
11.5
నీర్
డజిటల్ భారతం:
సంకేతిక పర్�
� నంగల పరేధాని
సంస్కరణల బాటపట్్ట ర్
ఇ-కార్్యలయం, ఇ-సంతకం:
వివిధ పనలపై ఫైళ్్ల ఇకమీదట కారా్యలయాలక పరిమ్తం కాదు.
ఈ మేరక ఒక ఒక్క కి్లక్ తో బదిల్లు, పర్యవేక్షణతోపాట
జవాబుద్ర్తనం వగైరాలన కూడా ఇ-కారా్యలయ సాంకతికత
సరళం చేసు్తంది. ఫైల్ లేద్ దరఖాసు్త ఆమోదంపై కలంతో సంతకం
చేసే అవసరం కూడా లేదు. ఇందులో భాగంగా దేశంలో 28 కోట్ల క
పైగా ఇ-సంతకాలు జార్ చేయబడాడుయి.
పరోక్ష పర్శ్లన:
ఆద్యపు పన్నపై ఎలకా్రానిక్ పరిశీలన, వేగవంతమైన రిటర్్న లు,
భారత్ నెట్ దావీర్ ఇంటర్ నెట్ తో గా
రే మాల అనుసంధానం ప్రత్యక్ష హాజర్ రహిత మూలా్యంకనం అపీ్పళ్లపై ఎలకా్రానిక్
గ్రామీణ భారతంలో హైస్పిడ్ ఇంటర్ నెట్ అనసంధాన సమస్యకు ధ్రువీకరణ తదితర ప్రక్రియలు 2021-2022లో
శాశ్త పరిష్్కరంగా 5.67 లక్షల కిలోమీటర్ల మేర �బర్ క�ల్ ప్రారంభమయా్యయి. నిరంకశ వైఖరి సమాప్తమైంది.
వేయబడింది. మొత్తం 1.77 లక్షల గ్రామ పంచాయతీలు లంచగొండితనం మాయమవుతోంది. వ్యకి్తగత పన్న వసూళ్్ల 48
�వలందించేందుకు సదధింగా ఉనానియ. ఇపపిటిదాకా 6 లక్షల శాతం, కార్్పరట్ పన్న వసూళ్్ల 41 శాతం పెరిగాయి.
గ్రామాలకు �బర్ క�ల్ పూరి్తగా వస్తరించింది.
ఇండయా పోస్
్ట పేమెంట్ బా్యంక్:
అటల్ ఆవిష్కరణల కార్యకరేమం: ఈ బ్యంక
దేశవా్యప్తంగా 5.25 కోట్ల ఖాతాలు
దేశంలోని పాఠశాలలు, విశ్వవిద్్యలయాలు, పరిశోధన సంసథిలు, దేశంలోని 1.36
ప్రారంభించబడాడుయి. మార్మూల
5.25
వా్యపారాల సాథియిలో ఆవిష్కరణలు, వ్యవసాథిపన సంబంధత ప్రాంతాలో్ల మీ పోస్టి మేన్ వద్ద లభించే లక్షల తపాలా
పరా్యవరణ వ్యవసథిలన ఇది పెంచపోషసు్తంది. ఈ మేరక 34 బయోమ�క్ పరికరంపై నొక్క కారా్యలయాలు,
రాష్ట్రాలు/కంద్రపాలిత ప్రాంతాలో్లని 722 జిలా్లలో్ల 9500క పైగా ప్రక్రియ ద్్వరా మీర్ మీ పదుపు 1.89 లక్షల మంది
అటల్ టింకరింగ్ లే�రటర్లు ఉనా్నయి. ఖాతా నంచ నగదున తీసుకోవచ్చి. పోస్టి మేన్ సాథియికి
చేర్కంది.
నాయకత్ సంకలపిం నంచి దరఘ్కాలిక పరిష్్కరం దాకా: చేసుకనా్నర్. దీంతో 2.25 లక్షల కోట్ల క పైగా ఆరడుర్్ల ఈ పోరటిల్ ద్్వరా
దేశంలో వివిధ ప్రాజెకటి లక శంకసాథిపన నంచ ప్రారంభోత్సవం ద్కా వచాచియి. నాలుగేళ్ల కిందట భారతదేశంలో నమోదిత సాంకతిక ఆరిథిక
ప్రక్రియలు ప్రధ్ని మోదీ వ్యకి్తతా్వనికి, పాలన సామరాథియానికి అంకర సంసథిలు 500 కనా్న తక్కవగానే ఉండేవి కాగా, నేడు వాటి
మచ్చితనకగా మారాయి. మర్గైన అవకాశాలు, ఆవిష్కరణలపై సంఖ్య 2300 ద్టింది.
దృక్పథం వల్ల మనం అంతరా్జతీయ ఆవిష్కరణల సూచీలో తొలి 50 ‘సంకల్పంతో సతఫూలితం’ సూకి్తకి నవ భారతంలో నేడు సృషటి ంచబడిన
సాథినాలో్ల చోట సంపాదించాం. వాణిజ్య సౌలభా్యని్న ప్రోత్సహిసూ్త ఎగుమతి పరా్యవరణ వ్యవసేథి ఒక ఉత్తమ ఉద్హరణ. గతంలో ఈ దేశం
ఇప్పటిద్కా అనమతలక సంబంధంచన 32 వేలక పైగా అనవసర ప్రభుత్వ-కంద్రక పాలన భారాని్న మోయాలి్స వచచింది; కానీ, ఈ 21వ
నిబంధనలు రదు్ద చేయబడాడుయి. ఇక జి.ఎస్.టి అమలుక మందు శతాబ్ద ంలో భారత్ ప్రజా-కంద్రక పాలన దృక్పథంతో మందడుగు
రకరకాల సందేహాలు వ్యక్తమయా్యయి. కానీ, ఇవాళ పన్న వసూళ్లలో ఆ వేస్తంది. ప్రభుత్వం స్వయంగా ప్రజలక.. మఖ్యంగా అర్్హ లైన ప్రతి
వ్యవసథి సరికొత్త రికార్డు లు సృషటి స్తంది. ఈ విశిషటి ఆరిథిక విప్లవం ప్రజలన వ్యకి్తకీ చేర్వై పూరి్త ప్రయోజనాలు అందించడమే దీని అగ్ర ప్రాధ్న్యంగా
పన్నల ఉచ్చి నంచ విమక్తం చేస దీర్ఘకాలిక పరిష్ట్కరాని్న చూపింది. ఉంటంది. కంద్ర ప్రభుత్వం ఇటీవల ‘జనసమర్థి’ పోరటిల్ న
ప్రభుత్వ కొనగోళ్లలో పారదర్శకత గురించ నిరంతరం ఆంద్ళన ప్రారంభించంది.
వ్యక్తమవుతూనే ఉంటంది. కానీ, ఇటీవలి సంవత్సరాలో్ల సుమార్ 45 దీంతో ప్రజలు ఇకపై తమ సమస్యల పరిష్ట్కరం కోసం వివిధ
లక్షల మంది చన్న పారిశ్రామ్కవేత్తలు ‘జిఇఎమ్’ పోరటిట్ లో నమోదు మంత్రిత్వ శాఖల వెబ్ సైట్ న సందరి్శంచే అవసరం ఉండదు.
అలవాట్
లో , ఆల్చనల్ లో మార్్ప దేశానిని
పరేగతి పథంల్ నిలిపింద్
సవీచఛిభారత్ మిషన్ అలవాట్గా మార్న
డజిటల్ చెలి
లో ంపులు
రోడుడు పక్కన లేద్ ప్రభుత్వ పాఠశాలలు,
దేశంలోని నగరాలు, గ్రామాలతో నిమ్త్తం
ఆసుపత్రులు, కారా్యలయాల గోడలపై రాసన
లేకండా ప్రతి ప్రాంతంలోనూ చన్న
‘స్వచఛ్ భారత్’ నినాదం అక్కడితో పరిమ్తం
దుకాణద్ర్లు, వీధ వా్యపార్లు సహా
కాకండా పరిశు�త కూడా ఒక అలవాటగా డిజిటల్ చెలి్లంపులు, ‘యుపిఐ’ని
మారింది. ఎ�కోట బుర్జుల నండి ప్రధ్ని అలవాటగా మార్చికనా్నర్. ఈ మేరక
మోదీ పిలుపు తరా్వత బహిరంగ విసర్జన 2021నాటి అంతరా్జతీయ డిజిటల్
దుసథితి నంచ విమకి్తతోపాట పరిశు�తపై లావాదేవీలలో 40 శాతం
పోటీ ఏర్పడటమేగాక వ్యరాథిలన చెత్తబుటటి లో భారతదేశంలోనే నమోదయ్యయి. ఇక
2022 ఏప్రిలో్ల 558 కోట్ల విలువైన
వేసే అలవాట అబి్బంది.
లావాదేవీలు ‘యుపిఐ’ ద్్వరా జరిగాయి.
స్రణా భారతం, భవష్యత్తకు మారగాం వేసంది. శిలాజేతర ఇంధన వనర్ల ద్్వరా 40 శాతం సాథిపిత విదు్యత్
కోవిడ్ వంటి భయంకర మహమామిరి విజృంభించన పరిసథితలో్ల సామరాథియాని్న సాధంచే లక్షష్ం నిరి్దషటి గడువుకనా్న తొమ్మిదేళ్్ల మందుగానే
కూడా భారతదేశం నిబ్బరంతో పరిష్ట్కరానికి కృష చేసంది తప్ప నెరవేరింది. అలాగే గా్యసలిన్ లో 10 శాతం ఇథనాల్ మ్శ్రమ లక్షా్యని్న
నిస్సహాయత లేద్ అసమరథితక తావివ్వలేదు. ‘పిపిఇ’ కిట్ల ఉత్పతి్త నంచ నిరి్దషటి గడువుకనా్న ఐదు నెలల మందే చేర్కోవడం ద్్వరా భారత్
ప్రపంచ దేశాలక ఔషధ్ల సరఫరాద్కా దేశం మరింత శకి్తమంతంగా, దీర్ఘకాలిక పరిష్ట్కరం దిశగా అడుగువేసంది. కాగా, 2013-14లో
దృఢంగా పురోగమ్ంచంది. కోవిడ్-19 సంక్షోభ సమయాన భారత్ ఇథనాల్ మ్శ్రమం 1.5 శాతం మాత్రమే కాబటిటి ఇది నిజంగా ఓ కీలక
ప్రపంచ ఔషధశాలగా మారింది. అంతేగాక టీకా రూపకల్పనలోనూ విజయమే. ఈ పరిణామం భారత ఇంధన భద్రతన మర్గుపరిచంది.
మందంజలో నిలిచంది. మడిచమర్ దిగుమతలన 5.5 బిలియన్ డాలర్లక పైగా
తగగీంచడంతోపాట రైతల ఆద్యం 5.5 బిలియన్ డాలర్ల సాథియికి
ఇక వాతావరణ మార్్పలు లేద్ ద్నికి పరిష్ట్కరాల విషయంలో
పెరిగంది.
భారతదేశం ఫిరా్యదీ దశ నంచ పరిష్ట్కర ప్రద్తగా ఆవిర్విస్తంది.
అంతరా్జతీయ సౌర కూటమ్ రూపంలో భారత్ ఈ దిశగా పరిష్ట్కరానికి అంకర సంసథిల విషయంలో ఎనిమ్దేళ్ల కిందట మనం ఏ లెక్కలో్లనూ
శ్రీకారం చ్టిటి ంది. పరా్యవరణ పరిరక్షణలో దేశంలో ఎంతో మందడుగు లేకపోగా, నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకర పరా్యవరణ
స్వీయ ధ్
రు వీకరణ: చేయడం, ప్రతిభా నిధిని సృష్టించడం లక్ష్యంగా సాయుధ దళాల్లో
యువతరం సంఖ్యను పెంచడం లక్ష్యంగా అగ్నిపథ్ పథకం
దేశంలో 2016 జూన్ నుంచి మీ స్వంత సర్టిఫికేట్ ధ్రువీకరణ రూపొందించబడింది.
కోసం గెజిటెడ్ అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి తప్పింది.
ఈ మేరకు స్వీయ-ధ్రువీకరణ పత్రాల సమర్పణ తర్వాత వాటి గత ఎనిమిదేళ్లలో దేశాభివృధ్ధికి ప్రజా భాగస్వామ్యం
పరిశీలన అనంతరం నియామక ఉత్తర్వు జారీ చేయబడుతుంది. చేయూతనివ్వడం వల్ల భారతదేశం వివిధ రంగాల్లో అనేక
విధాలుగా కొత్త బాటపట్టింది. స్వయం సమృద్ధ భారతం
నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎ): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో
నియామకానికి జాతీయ అర్హత పరీక్ష నిర్వహణ కోసం జాతీయ నియామకాల కార్యక్రమం, స్థా నికం కోసం స్వగళం వంటి కార్యక్రమాలకు దేశ
సంస్థ (ఎన్ఆర్ఎ) ఏర్పాటు చేయబడింది. అభ్యర్థు లంతా భవిష్యత్తులో ప్రజలు అన్నివిధాలా కృషి చేస్తూ వాటితో మానసికంగా
సార్వత్రిక సామర్థ్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణు లైతే అనుబంధం కలిగి ఉన్నారు. ఇక ఇప్పుడు పథకాల అమలులో
నిర్ణీత వ్యవధిపాటు పలు ఉద్యోగాలకు అర్హత చెల్లుబాటవుతుంది.
సంతృప్త స్థా యిని సాధించడమే... అంటే- వీలైనంత త్వరగా 100
ఎన్ఇపి-2020 (జాతీయ విద్యావిధానం): విస్తృత మేధోమథనం అనంతరం
భవిష్యత్ భారతం కోసం బలమైన యువతను తీర్చిదిద్దడం లక్ష్యంగా జాతీయ శాతం జనాభాకు ప్రయోజనాలు చేకూర్చడమే నవ భారతం
విద్యావిధానం-2020 రూపొందించబడింది. దేశంలో 34 ఏళ్ల తర్వాత భారత లక్ష్యం.
యువతను ప్రపంచంలోనే అత్యంత నిపుణ శ్రామికశక్తిగా మార్చే లక్ష్యంతో ఈ నేడు భారతదేశం తన నాగరికత, సంస్కృతి, వ్యవస్థలపై
కొత్త జాతీయ విద్యావిధానం ఆవిష్కరించబడింది. జనాభాలో 50 శాతానికి
2025 కల్లా వృత్తి నైపుణ్యాలను కల్పించాలన్నది ఈ విధానం లక్ష్యం. విశ్వాసాన్ని తిరిగి పుంజుకుంటోంది. ప్రపంచంలో ఇవాళ
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం: ఈ కార్యక్రమంలో భాగంగా 2015 జూలై ఎక్కడైనా భారతీయుడు తన మాతృభూమి గురించి గొప్పగా
15న ఇది ప్రారంభం కాగా, ఇరవై మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇప్పటిదాకా మాట్లా డగలడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో
5.70 కోట్ల మంది యువతకు శిక్షణనిచ్చాయి. ఇక 15 కొత్త ఎయిమ్స్ సమాజంలోని చిట్టచివరి వ్యక్తికీ చేరువై, వారికి నిజమైన
(ఎఐఐఎంఎస్) మంజూరు, అందుబాటులోకి రావడం సహా 7 ఐఐటీలు, 7
‘ఐఐఎం’లు సహా 320 కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. స్వాతంత్య్ర భావనను ప్రోదిచేసే కృషి కొనసాగుతోంది. ఈ మేరకు
విద్యార్థు లు, రైతులు కొత్త మెళకువలు నేర్చుకోగా, పాత నైపుణ్యాలు ధ్రువీకరణ స్వాతంత్య్ర అమృతకాలం ప్రారంభమై నవ భారత గమ్యం దిశగా
పొందుతున్నాయి. సాగే స్వర్ణయుగ ప్రయాణానికి నవ్యారంభపు రేఖ గీయబడింది.
ప
్ర తి రంగంలోనూ ఉత్ తే జం -
పురోగమిస్తు న్న దేశం
దేశ ప్రగతిలో వాణిజ్యానిదే కీలక పాత్ర. ఈ మేరకు వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనేక దశాబ్దా లుగా మన దేశ
ఆర్థికాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోంది. భారతదేశం గత 8 సంవత్సరాలలో పౌర-కేంద్రక పాలనవైపు పయనించడం
ప్రారంభించింది. ఈ దిశగా మరో ముఖ్యమైన ముందడుగులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 23న వాణిజ్య-
పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాణిజ్య భవన్ కు శ్రీకారం చుట్ట డంతోపాటు ‘నిర్యాత్’ పోర్టల్ ను ప్రారంభించారు. వ్యాపార,
వాణిజ్యాలకు సంబంధించి ఇవి రెండూ మన పాలనలో సానుకూల మార్పులను సూచించడంతోపాటు స్వావలంబన భారతదేశం
భా
కోసం మన ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి...
రతదేశంలో వాణిజ్య సౌలభ్యం కల్పించే ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలించి వాణిజ్యం-ఎగుమతుల
దూరదృష్టి తో కూడిన ఆలోచనతో ఒక శాశ్వత రంగంలో మన దేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.
పరిష్కారం అన్వేషించడం ద్వారా 25 వేలకు పైగా ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాణిజ్య-పరిశ్రమల
అనుసరణీయ పద్ధతులను తొలగించడం సహా మంత్రిత్వశాఖ ‘వాణిజ్య భవన్’ కొత్త ప్రాంగణ
రెండు వేలకు పైగా అవరోధాలు రద్దు చేయబడ్డా యి. అలాగే ‘ఒక ప్రారంభోత్సవంతోపాటు కొత్త పోర్టల్ (నిర్యాత్-జాతీయ దిగుమతి-
దేశం-ఒకే పన్ను’ పేరిట కొత్త విధానాన్ని అమలులోకి తేవడం ఎగుమతి వాణిజ్య విశ్లేషణ రికార్డు )కు శ్రీకారం చుట్టారు. ఈ
ద్వారా వ్యాపార ప్రారంభానికి అవసరమైన అనుమతుల సంఖ్య 14 సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ- “ఎలాంటి సవాళ్లు ఎదురైనా
నుండి 3కు తగ్గించబడింది. అంతేకాకుండా కార్పొరేట్ పన్ను 400 బిలియన్ డాలర్ లు.. అంటే- రూ.30 లక్షల కోట్ల కు పైగా
ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థా యిలో ఉంది. మరోవైపు ఏకగవాక్ష విలువైన వస్తు ఎగుమతులను దేశం లక్ష్యంగా పెట్టు కుంది. అయితే,
వ్యవస్థతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టు బడుల కోసం చేపట్టి న ఆ లక్ష్యాన్ని మనం అవలీలగా అధిగమించి 418 బిలియన్ డాలర్లు
సంస్కరణల ప్రభావం ‘వాణిజ్య సౌలభ్య’ ర్యాంకులో ప్రస్ఫుటమైంది. లేదా రూ.31 లక్షల కోట్ల తో సరికొత్త రికార్డు నెలకొల్పాం” అని గుర్తు
ఈ మేరకు భారత్ 2014లో 142వ స్థా నంలో ఉన్న భారత్, చేశారు. ప్రభుత్వం ఇప్పుడు తన ఎగుమతి లక్ష్యాలను పెంచడమే
2020నాటికి తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరచుకుని కాకుండా, వాటిని సాధించే దిశగా ప్రయత్నాలను రెండింతలు
63వ స్థా నానికి దూసుకెళ్లింది. ఈ విధంగా గత 8 ఏళ్లలో కేంద్ర చేసింది. ఈ కృషిలో కొత్త ‘వాణిజ్య భవన్’, ‘నిర్యాత్ పోర్టల్’ ను
‘నిర్యాత్’ పోర
్ట ల్ ప్రా రంభం
విదేశీ వాణిజ్యం సంబంధిత సమస్త సమాచారం
ఒకేచోట లభ్యమయ్యేలా ఈ పోర్టల్
రూపొందించబడింది. విదేశీ వాణిజ్యంలో
నిమగ్నమైన భాగస్వాములందరికీ ఇది సమగ్ర
‘निर्यात’
సమాచారం వేదిక అవుతుంది.
“ఒకప్పుడు
ప్రపంచ మ్యాప్, వస్తు, దేశం దృక్పథంతో ‘నిర్యాత్’
ప ్ర భుత్వం ఒక
పోర్టల్ సమాచార విశ్లేషణను సులభం చేస్తుంది.
ప్రా జెక్టు ను
కేంద్రప్రభుత్వ పథకా
ల ద్వారా లబ్ధి పొందుతున్న
కర్ణాటక రాష్ట్రం
l గత రెండు సంవత్సరాలలో కర్ణా టకకు చెందిన 4 కోట్ల కు పైగా
పేద ప్రజల కు ఉచిత రేషన్ అందించడం జరిగింది.
l ఆయుష్మాన్ భారత్ పథకం కింద కర్ణా టకకు చెందిన 29
లక్షల మంది లబ్ధిదారులకు రూ. 4 వేల కోట్ల లబ్ధి చేకూర్చడం
జరిగింది.
l ప్రధాన మంత్రి కిసాన్ నిధి కింద 56 లక్షల మందికి పైగా రైతుల
ఖాతాల్లో కి రూ.10 వేల కోట్లు జమ చేయడం జరిగింది.
మెదడు పరిశోధనా కేంద్రం: ప్రధాని చేతులమీదుగా l ముద్ర యోజన కింద కర్ణా టకకు చెందిన లక్షలాది మంది చిన్న
గతంలో శంకుస్థాపన; తాజాగా ప్రారంభం తరహా వ్యాపారవేత్తలు ఒక లక్ష 80 వేల కోట్ల రూపాయల
రుణాలను పొందడం జరిగింది.
బెంగళూరు ఐ.ఐ.ఎస్.సిలో ఏర్పాటు చేసిన మెదడు పరిశోధనా
l ప్రధాని స్వనిధి యోజన కింద ఒకటిన్నర లక్షల మంది వీధి
కేంద్రాన్ని జూన్ 20న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
వ్యాపారులకు లబ్ధి చేకూర్చడం జరిగింది.
దీనికి సంబంధించిన పునాది రాయిని కూడా గతంలో ప్రధాని l ప్రధాని ఆవాస్యోజన కింద కర్ణా టకకు చెంది. 3. 75 లక్షల
నరేంద్ర మోదీ వేయడం గమనార్హం. వయసుతోపాటు కుటుంబాలకు పక్కా గృహాలివ్వడం జరిగింది.
మనుషులకు వచ్చే మెదడు సంబంధిత రోగాలకు తగిన l జల జీవన్ మిషన్ కింద కర్ణా టకకు చెందిన 50 లక్షల
చికిత్స చేయడానికి, ఆమోదం పొందిన ప్రజారోగ్య చర్యలను కుటుంబాలు మొదటి సారిగా కుళాయి నీటి సౌకర్యం పొందడం
అందించడంకోసం అవసరమైన కీలకమైన పరిశోధనలను ఈ జరిగింది.
l గత 8 సంవత్సరాలలో కేంద్రప్రభుత్వం కర్ణా టకలో ఐదు వేల
మెదడు పరిశోధనా కేంద్రంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా
కిలో మీటర్ల జాతీయ రహదారులకోసం రూ.70 వేల కోట్ల దాకా
ప్రధాని చేతులమీదుగా 832 పడక లతో బాగ్చీ పార్థసారథి
విడుదల చేయడం జరిగింది.
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థా పన చేయడం l జాతీయ రహదారులద్వారా కనెక్టివిటీ కోసం, ఉపాధి
జరిగింది. బెంగళూరు ఐ.ఐ.ఎస్.సి క్యాంపస్ లోనే ఈ అవకాశాలను పెంచడం కోసం ఈ ఏడాది కేంద్రప్రభుత్వం రూ.
ఆసుపత్రిని నిర్మించడం జరుగుతుంది. 35వేల కోట్ల ను ఖర్చు చేయబోతున్నది.
‘ఇలాగే జరుగుతుంది’, ముందు ముందు ఇలాగే జరుగుతుందనే ‘ఆలోచనా విధానాన్ని’ దాటేసిన భారతదేశం
జర్మనీలో నివసిస్తున్న భారతీయ కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి ప్రధాని
నరేంద్ర మోదీ ప్రసంగించారు. మ్యూనిచ్ లోని ఆడి డోమ్ లో ఈ కార్యక్రమం
నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ఇలా వున్నాయి.
మనం ఎక్కడ నివసిస్తున్నాసరే మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని
చూసి మనం గర్విస్తుంటాం. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిలాంటిది
భారతదేశమని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకుంటాడు. భారతదే శ
వేలాది సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్ర దేశంలోని మారు మూల
ప్రాంతాల్లో ఇప్పటికి కూడా సజీవంగా వుంది.
దేశంలోని అనేక భాషలు, మాండలికాలు, వివిధ రకాల జీవన శైలుల
కారణంగా భారతదేశ ప్రజాస్వామ్యం ఉజ్వలంగా ఉంది. ప్రతి
భారతీయుడు నమ్మకంతో, ఆశావాహ దృక్పథంతో జీవిస్తున్నాడు. ఇది
దేశంలోని ప్రతి భారతీయుని జీవితానికి సాధికారతని ఇస్తోంది.
ఇలాగే జరుగుతుంది, ముందుముందు ఇలాగే జరుగుతుందనే
ఆలోచనావిధానం నుంచి నేటి భారతదేశం బయటకు వచ్చింది.
ఈ రోజున మన దేశం మనం పని చేయాలి, మనం పని చేయాలి,
సమయానికి మనం పని పూర్తి చేయాలి అనే ప్రతినబూనింది.
నేడు ఇండియా సిద్ధంగా వుంది. అంతే కాదు ఏదైనా సాధించాలనే
ఉత్సాహంతో వుంది. ప్రగతిని, అభివృద్ధిని సాధించడానికిగాను
ఉత్సుకతతో వుంది. తన లక్ష్యాలను అందుకోవడానికిగాను భారతదేశం
ఉరకలెత్తుతోంది.
జర్మనీ ఛాన్సలర్
తో భేటీ అయిన ప
్రధాని నరేంద
్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షులతో ప
్రధాని నరేంద
్ర మోదీ భేటీ
జి7 శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో జర్మనీని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్
సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ డెర్ లెయెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో భేటీ అయ్యారు. జి7 భారతదేశానికి యూరోపియన్ యూనియన్ కు మధ్యన
శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించినందుకుగాను వాణిజ్యం, పెట్టు బడులు, జిఐ ఒప్పందాల విషయంలో
ఆయనకు ప్రధాని తన కృతజ్ఞతలు తెలియ చర్చలు తిరిగి ప్రారంభమైనందుకు ప్రధాని తన
జేశారు. సంతోషాన్ని ప్రకటించారు.
ఇండోనేషియా ప
్రధానితో ప
్రధాని శ్
రీ నరేంద
్ర మోదీ భేటీ కెనడా ప
్రధానితో ప
్రధాని నరేంద
్ర మోదీ భేటీ
ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడోతో ప్రధాని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడియోతో ద్వైపాక్షిక
నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. జి20 దేశాల సమావేశాన్ని నరేంద్ర మోదీ నిర్వహించారు.
అధ్యక్షస్థా నం లభించినందుకుగాను ఇండోనేషియా ప్రపంచంలోని బలమైన ప్రజాస్వామ్య దేశాలకు
అధ్యక్షులు జోకో విడోడోకు ప్రధాని మోదీ అభినందనలు చెందిన ఇరువురు నేతలు తమ ఉమ్మడి విలువలే
తెలియజేశారు. రాబోయే రోజుల్లో జి20 అధ్యక్ష ఆధారంగా చక్కటి సమావేశాన్ని నిర్వహించడం
స్థా నంలోకి భారతదేశం రాబోతున్న నేపథ్యంలో దానిపైన జరిగింది.
ఇరువురు నేతలు చర్చలు చేశారు. అర్జెంటీనా అధ్యక్షులతో సమావేశమ
ై నప
్రధాని నరేంద
్ర మోదీ
ఇరు దేశాల నేతలకు ఇది మొదటి ద్వైపాక్షిక
దక్షిణ ఆఫ్
రి కా అధ్యక్షులు సిరిల్రామ్ ఫోసాతో భేటీ అయిన ప
్రధాని శ్
రీ మోదీ
సమావేశం. 2019లో ఇరు దేశాల మధ్యన
దక్షిణా ఆఫ్రియా అధ్యక్షులు సిరిల్ రామాఫోసాతో ప్రధాని శ్రీ నరేంద్ర
ఏర్పడిన ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్య
మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్యనగల ద్వైపాక్షిక సంబంధాలపై
ప్రగతి
ని ఇరు దేశాల నేతలు సమీక్షించారు.
ఇరువురు నేతలు కలిసి చర్చలు చేశారు.
జనాభాలో 17 శాతం జనాభాను కలిగిన భారతదేశం తన పర్యావరణ అందుకోవడం జరిగిందని ప్రధాని వివరించారు. పది శాతం ఇథనాల్
నిబద్ధతలను ఎలా నెరవేరుస్తున్నది పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ను గాసోలిన్ లో కలపాలనే లక్ష్యాన్ని షెడ్యూలు కంటే ముందుగానే
చూసినప్పుడు భారతదేశం నుంచి వెలువడుతున్న కర్బన ఉద్గారాలు అంటే 5 నెలల ముందుగానే సాధించడం జరిగిందని వివరించారు.
కేవలం 5 శాతమే అని, దీనికి కారణం భారతదేశంలో ప్రజలు ప్రపంచంలోనే మొదటి పూర్తిస్థా యి సౌర విద్యుత్తు విమానాశ్రయం
ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారని ప్రధాని అన్నారు. పర్యావరణ భారతదేశంలో వుందని ప్రధాని అన్నారు. భారతదేశానికి చెందిన
సంరక్షణ పరంగా భారతదేశం తీసుకుంటున్న గణనీయమైన బృహత్తరమై
న రైల్వే నెట్ వర్క్ ఈ దశాబ్దంలో నెట్ జీరోకు
చర్యలను వివరిస్తూ పర్యావరణం పట్ల భారతదేశ నిబద్దత, ఆచరణలో చేరుకుంటుదని అన్నారు. భారతదేశంలాంటి పెద్ద దేశం సాధిస్తున్న
కనబడుతోందని ప్రధాని అన్నారు. నియమిత సమయానికంటే విజయాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు గమని స్తున్నాయని
ముందుగానే అంటే తొమ్మిది సంవత్సరాల ముందే 40 శాతం ప్రధాని అన్నారు. భారతదేశం చేస్తున్న కృషికి జి7 అగ్రదేశాలు
శిలాజేతర ఇంధన సామర్థ్ యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని మద్దతు ఇస్తాయని మేం ఆకాంక్షిస్తున్నామంటూ ప్రధాని అన్నారు.
వ ం ద న
యోజన :
పిఎమ్ వయ
ట్రస్ట్ కి చెందిన ఇద్దరు పెన్షనర్లు 105 సంవత్సరాల నగీనా భగత్, వందేళ్ళు సీనియర్ పౌరుల యాక్ట్ కి సంబంధించిన నిర్వహణ, సంక్షేమ పరిధిని
పైబడ్డ నరేష్ చంద్ర చక్రవర్తిలను ప్రధాని మోదీ వేదిక పైకి పిలిచి, వారిని విస్తరించింది. అంతే కాకుండా అటల్ వయో అభ్యుదయ యోజన
సత్కరించడమే ఇందుకు ఉదాహరణ’’ నరంద్ర మోదీ పెద్దలకు గౌరవ (AVYAY) ప్రారంభించింది. ఇందులో వృద్ధు ల కోసం 5 పథకాలు
సూచకంగా వంగి నమస్కరిస్తున్న చిత్రాలు మీరు కూడా చూసే ఉంటారు. ఉన్నాయి. వృద్ధు ల ఆర్థిక స్వావలంబన కోసం ప్రధాన మంత్రి వయ
వృద్ధు లు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడి ఉండే దుస్థితి తొలగించి, వారు వందన యోజన ప్రారంభించారు.
స్వావలంబన కలిగి ఉండేందుకు వీలుగా 2017 మే లో ప్రధానమంత్రి
60 ఏళ్ళు నిండిన పౌరులు ఈ పథకం ద్వారా ప్రయోజనం
వయ వందన యోజనను ప్రకటించారు. 2017 జూలై 21న ప్రారంభమైన
పొందవచ్చు.
ఈ పథకం ద్వారా పెద్ద మొత్తంలో పెట్టు బడి పెట్ట డం, నెలవారీ, లేదా
వార్షిక పెన్షన్ ప్రయోజనాన్ని పొందే సదుపాయం ఉంటుంది. ఈ ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకపు ప్రయోజనం
పొందడానికి నిర్ణీత ఆదాయపు పరిమితి ఏమీ లేదు. 60 ఏళ్ళు దాటిన
గత 50 సంవత్సరాల్లో భారతదేశ జనాభా మూడు రెట్లు పెరిగితే,
ప్రతి ఒక్కరూ అ స్కీంతో ప్రయోజనం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం
పథకంలోని ముఖ్యాంశాలు
ఈ పథకం కింద పెట్టు బడి ఒకేసారి పెట్టా లి. పింఛన్ మరింత సమాచారం కోసం ఇక్కడ సంప్రదించండి
ప్రయోజనాలు మాత్రం నెలవారీగా కానీ, మూడు నెలలకు, 022-67819281 లేదా 022-67819290కి కాల్ చేయవచ్చు. టోల్ఫ్రీ
ఆరు నెలలకు, సంవత్సరానికి ఇలా ఏదైనా ఎంపిక నంబర్ 1800-227-717, ఇ-మెయిల్ ఐడి- onlinedmc@licindia.
చేసుకోవచ్చు.
com వెబ్సైట్ https://eterm.licindia.in/onlinePlansIndex/
ఎల్ఐసి ద్వారా వచ్చే ఆదాయానికి, హామీ ఇచ్చిన రాబడికి pmvvymain.do సంప్రదించవచ్చు.
మధ్య వ్యత్యాసాన్ని భారత ప్రభుత్వం వార్షిక ప్రాతిపదికన
సబ్సిడీగా చెల్లిస్తుంది.
పెట్టుబడి ఏవిధంగా పెట్టాలి? అందజేయాల్సిన పత్రాలు
మీకు పింఛన్ పెద్ద మొత్తంలో కావాలంటే, సంవత్సరానికి
దానికి అవసరమయ్యే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బర్త్
12,000 వరకు, రావాలంటే మీరు 1,56,658
డాక్యుమెంట్లు
రూపాయల పెట్టు బడి పెట్ట వలసి ఉంటుంది. ఒకవేళ మీకు సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్,
మీరు ప్రధాన మంత్రి వయ వందన
నెలసరి పింఛన్ 1000 రూపాయలు కావాలంటే మీరు బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్,
1,62,162 రూపాయలు పెట్టు బడి పెట్ట వలసి ఉంటుంది. యోజన కోసం ఆన్ లైన్ లో
గానీ, ఆఫ్ లైన్ లోగానీ దరఖాస్తు అభ్యర్థి పాస్ పోర్ట్ సైజు
సీనియర్ పౌరుల అత్యధిక పెట్టు బడి 15 లక్షల ఫోటో, ఉద్యోగ విరమణకు
చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఎల్ఐసి,
రూపాయలు. అత్యధిక నెలసరి పింఛన్ 9,250
వెబ్ సైట్ లోకి వెళ్ళి దరఖాస్తు సంబంధించిన పత్రాలు.
రూపాయలు ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ సీనియర్
పౌరులు అయితే ఇద్దరూ చెరో 15 లక్షల రూపాయల చేసుకోవాలి. అదే ఆఫ్ లైన్ అయితే
వరకు పెట్టు బడి పెట్ట వచ్చు. ఎల్ఐసి కి సంబంధించిన ఏ బ్రాంచ్
కు వెళ్ళి అయినా చేసుకోవచ్చు.
పాలసీ గడువు పదేళ్ళు పూర్తయ్యేనాటి వరకు
ఖాతాదారుడు బతికి ఉంటే, అతనికి చివరి నెల పింఛన్ ఒకవేళ మీకు ఈ ప్రణాళిక నచ్చకపోతే, దాన్ని మీరు ఉపసంహరించుకోవచ్చు
వాయిదాతో సహా మొత్తం డబ్బు తిరిగి వస్తుంది. ప్రధానమంత్రి వయ వందన్ యోజన కోనుగోలు చేసిన తర్వాత ఒకవేళ మీకు
ఒకవేళ ఖాతాదారు ఈ పాలసీ గడువు పూర్తిగాక మునుపే అది నచ్చకపోతే, పింఛన్ నగదుకు సంబంధించిన షరతులు, నిబంధనలు
మరణించినట్ల యితే, చనిపోయిన 90 రోజుల్లో గా పెట్టు బడి నచ్చకపోయినా, నియమాలలో ఏ ఒక్కదానితో సంతృప్తి చెందకపోయినా మీరు
పెట్టి న మొత్తం డబ్బు నామినీకి చెల్లిస్తారు. అభ్యర్థి దాన్ని తిరిగి ఇచ్చేయవచ్చు. మీరు ఆఫ్ లైన్ పద్ధతి ద్వారా నేరుగా ఈ స్కీమ్ లో చేరి
మరణించినట్లు ఎల్ఐసి వారికి మరణ ధృవీకరణ పత్రాన్ని ఉంటే, నచ్చని పక్షంలో 15 రోజుల్లో గా తిరిగి ఇచ్చేయవచ్చు. అదే ఆన్ లైన్ ద్వారా
సమర్పించి మరీ సమాచారాన్ని అందజేయాల్సి చేరి ఉంటే పథకం ఉపసంహరించుకునే గడువు 30 రోజులు ఉంటుంది. కొంత
ఉంటుంది. ఛార్జీల కింద కట్ చేసి మీ డబ్బు మీ ఖాతాలో జమాచేస్తారు.
ఈ పథకాన్ని లైఫ్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) సంస్థ ద్వారా పౌరులు ఏడాదికి 7.66% వరకు వడ్డీ రేటు పొందగలరు. ఏదైనా విపత్తు
నిర్వహిస్తుంది. 60 ఏళ్ళు దాటిన వృద్ధు ల ఆధాయపు వడ్డీ విషయంలో సంభవించినప్పుడు విజేతలు వెనకడుగు వేయకుండా, మరింత కష్ట పడి
అస్థిర మార్కెట్లో కూడా ఇది సామాజిక భద్రత కలిగిస్తుందని ప్రభుత్వం పరిస్థితిని సాహసంతో ఎదుర్కొంటారు. సమాజంలోని విషయాల పట్ల
హామీ ఇచ్చింది. నిర్ధిష్ట సహకారంతో పెన్షన్ , ఆదాయ హామీ ఇవ్వడం మనకు స్పష్ట త ఉన్నప్పుడు వాటిని సార్థకం చేసుకునే బలాన్ని కూడా ఆ
ద్వారా సీనియర్ పౌరులకు ఆదాయ భద్రత కల్పించారు. సమాజమే ఇస్తుంది. భారత సమాజం అనాది నుంచీ సామూహిక శక్తి పైనే
ఆధారపడి ఉంది. ఎంతో కాలంగా అది మన సామాజిక సంప్రదాయంగా
ఈ స్కీమ్ లో చేరే కాలాన్ని రెండుసార్లు పొడిగించారు.
పరిణమించింది. ఎప్పుడైతే సమాజం కలిసికట్టు గా పని చేస్తుందో అప్పుడు
2017 మే 4న ప్రారంభమైన ప్రధానమంత్రి వయ వందన యోజన
మన ఆశయాలు కూడా సిద్ధిస్తాయి. సీనియర్ సౌరుల గౌరవార్థం, ఆర్థిక
పథకంలో చేరే తేదీని మొదట 2018 మే 3 వరకు పొడిగించారు. మళ్ళీ ఆ
స్థితి మెరుగుపడే విధంగా నియమావళి రూపొందించారు. ఈ పథకాలు
తేదీని 2020 మార్చి 31 వరకు రెండవసారి పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం
అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ చేరేలా చూడడం మన బాధ్యత. తద్వారా
ప్రకటించింది. దీనివల్ల పెద్ద వయసు పౌరులు ఎక్కువ మంది ఈ స్కీమ్ లో
వయవృద్ధు లు వారి అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా
చేరే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం వడ్డీ రేట్ల లో ఎంతో కొంత మార్పు
ఉంటారు.
చోటుచేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు ఏడాదికి
7.4% ఉంది. వారు ఎంపిక చేసుకున్న వార్షిక పింఛన్ ప్రకారం సీనియర్
కార్్ల్ యోధ్లు
ఈ ఏడాద్ జూ� 26న భారత�త్ 23వ కార్గొ� విజయ ద్�తస్�ని్న జరు�కో�ంద్. పాకిస్థిన్ �నికుల �ంచి అనేక ఒడిదుడుకులు
సమరథివంతంగ్ ఎదు�క్ని ��చితంగ్ పోర్డి 1999 జూ� 26న భారత�శానికి చార్�తమిక విజయాని్న అంద్ంచిన �ర జ�నలుకు
ఈ ప్రత్యాక ద్నం అంకితం. భారత�నయాం 1999 మే �లలో ప్రారంభమైన ఆపరషన్ విజ� పాకిస్తాన్ �ంచి దాడిని ఎదు�క్ంద్. ఈ
�దధిం రండు �లలకు �గ్ స్గంద్. ఈ �దధింలో అతయాంత �రయాస్హస్లు ప్రదర్శ్ంచిన నలు�రు �ర జ�నలు� భారతసర్క్ర్
పరమ్ �ర చక్ర� సతక్ర్ంచింద్. �రు �నేడియర్ యో�ంద్రసిం� యాద�, రై�� మేన్ సంజ� కు�ర్, ��టున్ విక్రమ్ బ�,
��టు�ం� మ�� కు�ర్ పాం�.
తే ల
సవీతంతా్య్నికి పునాద్ వేసన దేశ భకు
తా్యగం, తపసుస్
భారతదేశ సా్వతంతా్య్రనే్వషణలో దేశ కీరి్త
ప్రతిషటి లు ఇనమడింపజేసేందుక ‘ఆ జాదీ కా అమృత్ మహోత్సవ్’ నండి భారతదేశ సా్వతంత్య్రపు శతాబి్ద
సంవత్సరం వరకూ ఈ అమృత కాలం చ్టటి మడుతంది. ఇది
సంకల్పం సది్ంచే కాలం. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశా్వస్, సబ్
పోరాటాలు సాగంచన రాజులు,
కా ప్రయాస్’ వంటి బలమైన వ్యకీ్తకరణన ప్రదరి్శంచే కాలం. ఈ అమృత్
మహారాజులు, యోధులు ఎందరో! ఈ మహోత్సవ్ కాలం నంచ భారత దేశానికి సా్వతంత్య్రం వచచిన శతాబి్ సంవత్సరం
పోరాటంలో దేశంలోని ప్రతీ ప్రాంతం, వరక వచేచి కాలాని్న అమృత కాలం, సంకల్ప సది్ కాలంగా పిలుచ్కోవాలి.
ప్రతీ తరగతి, ప్రతీ సంఘానికి చెందిన భారతదేశ గొప్పతనాని్న మాత్రమే లక్షష్ంగా చేసుకని, 25 సంవత్సరాలో్ల దేశాని్న
ప్రగతిశీల, అభివృది్ పథం వైపు నడిపించగలరని ప్రధ్ని నరంద్ర మోదీ
ప్రజలు అంతే ఉతా్సహంతో, ఉలా్లసంతో
నిరూపించాడు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ ఒక ప్రజా ఉద్యమంగా
పాల్గీనా్నర్. వీరిలో చాలా మంది దేశ మారడమనేది దేశానిక గర్వకారణం. సమాజంలోని అని్న రంగాలక
రక్షణ కోసం అత్యన్నత తా్యగాలు చెందినవార్ ఈ ఉద్యమంలో ఎంతో ఉతా్సహంగా పాలుపంచ్కంటనా్నర్.
చేశార్. వార్ ఏళళీ తరబడి బ్రిటీషు అమృత్ మహోత్సవ్ పండుగలో భాగంగా పలు కార్యక్రమాలు జర్పుకంటనా్నర్.
ఈ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుక జర్పుకంటన్న ఈ సమయంలో
ప్రభుతా్వనికి వ్యతిరకంగా పోరాడి
ఒక మఖ్యమైన సందరా్ని్న సమిరించ్కోవాలి. అదే జూలై 22వ తేదీన
చవరక దేశ సా్వతంతా్య్రని్న సాధంచార్. అవిష్కకృతమైన మన జాతీయ జెండా.
దేశం సా్వతంతా్య్రని్న సాధంచన తర్వాత ఇదే రోజున రాజ్యంగ పరిషత్ త్రివర్ణ పతాకాని్న దేశ జాతీయ జెండాగా
కూడా చాలా మంది సా్వతంత్య్ర ఆమోదించంది. 1947 జులై 22న స్వతంత్ర భారత జాతీయ జెండాగా త్రివర్ణ
సమరయోధులు దేశ సేవన పతాకాని్న రాజా్యంగ సభ అమోదించంది. ఆగసుటి 15 1947న అది భారతదేశ
అధకారిక జెండా అయి్యంది. భారత జాతీయ జెండా అంటే త్రివర్ణ పతాకం.
కొనసాగంచార్. దేశం కోసం పాటపడి, అందులో మూడు రంగులు ఉంటాయి. కాష్టయం, తెలుపు, ఆకపచచి. మధ్యలో
దేశం కోసమే జీవించేందుక వీరికి జననీ 24 రకలతో, నీలం రంగులో ఆశోక చక్రం ఉంటంది. ‘ఆజాదీకా అమృత్
జనమిభూమ్శచి, స్వరాగీదపి గర్యస అనే మహోత్సవ్’ సందర్ంగా బ్రిటీష్ వారితో వీరోచతంగా పోరాడిన కల్పనా దతా్త,
మంత్రం సూ్పరి్తద్యకమైంది. సుబ్మణ్య శివ, యు తిరోత్ సంగ్, ఉద్దమ్ సంగ్ వంటి యోధుల గురించ ఈ
సంచకలో తెలుసుకంద్ం.
బ్రి టీషు ప
్ర భుత్వాన్ని కత్తి , విల్లు -బాణాలతో వణికించిన
యోధుడు
జననం: 1802, మరణం: 1835 జూలై 17
జ్ఞానబంధు అనే మాస పత్రిక ద్వారా ఆయన జైల్లో నుండి కూడా తన గడిపారు. అక్కడ ఆయన భారతమాత ఆలయ నిర్మాణానికి పునాదులు
స్వాతంత్య్ర పోరాటాన్ని కొనసాగించారు. దురదృష్ట వశాత్తు సుబ్రమణ్య వేసిన దేశబంధు చిత్తరంజన్ దాస్ కి సహాయం చేశారు. దురుదృష్ట వశాత్తు
శివకు జైల్లో ఉన్నప్పుడు కుష్టు వ్యాధి సోకింది. ఆ కారణంగానే ఆయన ఆయన దాని కోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. కుష్టు
జైలు నుంచి విడుదల అయిన తర్వాత కూడా ప్రయాణాలు, ప్రసంగాలు వ్యాధి అధికం అవడంతో ఆయన బాగా నీరసించిపోయి 1925 జూలై
తగ్గించుకోవలసి వచ్చింది. అతని దేశ భక్తి కారణంగా ప్రజలు ఆయన 23న మరణించారు. ఆయన గౌరవార్థం కొత్త లైబ్రరీ భవనం
ప్రసంగాలకు ఆకర్షితులు అవుతూనే ఉన్నారు. తన ప్రసంగాల కారణంగా నిర్మించనున్నట్టు ప్రభుత్వం 2021 ఆగస్టు 1వ తేదీ ప్రకటించింది. తమిళ
ఆయన అనేక సార్లు జైలు పాలయ్యారు. అంతేకాకుండా శివ కలకత్తా, నాడు ధర్మపురి జిల్లా లోని పప్పరపట్టి లో పదేళ్ళ క్రితం సుబ్రమణ్య శివ
మద్రాస్, టుటికోరిన్, తిరునెల్వేలి మొదలైన ప్రాంతాలలో కార్మికుల స్మారకార్థం నిర్మించిన కాంప్లెక్స్ ప్రాంగణంలోనే ఈ లైబ్రరిని
ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. నిర్మించనున్నారు. అతని కల అయిన భారతమాత కాంస్య విగ్రహం
సుబ్రమణ్య శివ ప్రముఖ రచయిత కూడా. ఆయన రచించిన కూడా గత ఏడాది ఆవిష్కరించారు. ఒక మీటరు ఎత్తు ఉన్న ఈ విగ్రహం
రామానుజ విజయం, మాధ్వ విజయం పుస్తకాలు ప్రసిద్ధి చెందాయి. కూడా అదే కాంప్లెక్స్ లో ఆవిష్కరించడం జరిగింది.
ఆయన తన జీవితంలో చివరి కొన్ని సంవత్సరాలు పప్పరపట్టి లో