You are on page 1of 70

మే 2022 కరెంట్ అఫైర్స్ M.S.

Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


2
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

ముందుమాట

మరింత విన్నూత్నంగా ఎ.కె.ఎస్. కరెంట్ అఫైర్స్


ఎ.కె.ఎస్.ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మాస పత్రిక, వివిధ వార్తా పత్రికలలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని
రూపొందించడం జరిగింది.

S
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఉద్యోగం పొందాలంటే - ఆయా ప్రభుత్వ విధానాలు-పథకాలు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక,
భౌగోళిక, సామాజిక, సమకాలీన అంశాలపై లోతైన అధ్యయనం మరియు విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించుకున్న వారు
మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలరు.
K
పైన చెప్పబడిన అన్ని అంశాలను స్పృశిస్తూ, తెలుగులో లభించని సమాచారాన్ని 3600 కోణంతో సమగ్రంగా - ప్రిలిమ్స్,
మెయిన్స్ పరీక్షలకు ఉభయ తారకంగా, పరీక్షల డిమాండ్ కు తగ్గట్టుగా ఎ.కె.ఎస్. కరెంట్ ఎఫైర్స్ ప్రతి విభాగాన్ని ఆయా
నిష్ణాతులయిన విషయ నిపుణులచే రూపొందించి మీ ముందుకు తీసుకురావడమైనది.
A
ఢిల్లీ మరియు హైదరాబాద్ లోని అత్యుత్తమ ఫ్యాకల్టీచే గ్రూప్-1,2(ఎపిపిఎస్.సి/టిఎస్ పి ఎస్ సి) బ్యాచ్ లకు అడ్మిషన్లు
జరుగుచున్నవి, గ్రూప్-1 టెస్ట్ సీరీస్లు జరుగుచున్నవి. వివరాల కొరకు మా ఆఫీసునందు, ఈ-మెయిల్, ఫోన్ లేదా ఆన్ లైన్
ద్వారా సంప్రదించగలరు.

TSPSC విడుదల చేసిన గ్రూప్ 1 తో పాటు ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా సమగ్రంగా, పూర్తిగా పోటీ పరీక్షల
దృక్కోణం తో రూపొందించిన ప్రత్యేక బుక్ లెట్స్ అతి త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి, పాఠకులు గమనించగలరు.

M.S. Shashank

Director

Team AKS www.aksias.com 8448449709 


3
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

విషయ సూచిక
1. భారత రాజ్యాంగం - పరిపాలన.......................................................................................... 8-11
IPC, CrPCకి సవరణలు...........................................................................................................8
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు 2022...........................................................................8
జాతీయ ఇ-విధాన్ అప్లికేషన్హ.......................................................................................................8
ర్యానా మార్పిడి నిరోధక బిల్లు – (మార్చి, 2022)..........................................................................9
పాకిస్థాన్ రాజకీయ సంక్షోభం......................................................................................................9
సామూహిక విధ్వంస ఆయుధాల(సవరణ) బిల్లు............................................................................10
భారతీయ అంటార్కిటిక్ బిల్లు- విశేషాలు......................................................................................10
ఎమ్మెట్ టిల్ యాంటీ-లించింగ్ యాక్ట్ – అప్డేట్ (ఏప్రిల్, 2022)............................................................11


S
2. ఆర్థిక వ్యవస్థ ..................................................................................................................12-17
ఫెడెక్స్, మాస్టర్‌కార్డ్‌అధిపతులతో నిర్మలా సీతారామన్‌సమావేశం....................................................12
K
2022 ఫార్మా, ఔషధ పరికరాల రంగం 7వ అంతర్జాతీయ సదస్సు....................................................12
24/7 డిజిటల్‌బ్యాంకులు........................................................................................................12
యూపీఐ చెల్లింపులు, నగదు బదిలీకి ‘టాటా న్యూ’..........................................................................12
ఆర్థిక శాఖ నెలవారీ నివేదిక.......................................................................................................12
A
ఐటీ ఆదాయాల్లో 3-3.5% వృద్ధి................................................................................................13
2022 - 23లో 7.5% వృద్ధి.....................................................................................................13
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం................................................................................13
2022 - 23లో వృద్ధి రేటు 7.4 శాతం: ఫిక్కీ ..............................................................................14
రికార్డు గరిష్ఠానికి జీఎస్‌టీ వసూళ్లు. ............................................................................................14
గ్లోబల్ ట్రేడ్ గ్రోత్పై WTO ప్రొజెక్షన్.............................................................................................14
FY22 సమయంలో ఆస్తి మానిటైజేషన్......................................................................................14
భారతదేశం-యుఎస్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్వా......................................15
టర్వేస్ కాన్క్లేవ్ 2022.............................................................................................................16
పత్తి దిగుమతిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు............................................................................16
టెక్స్టైల్స్ కోసం PLI పథకం.....................................................................................................17
ఎగుమతి ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (EPCG) పథకంలో సడలింపు................................................17

Team AKS www.aksias.com 8448449709 


4
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

3. అంతర్జాతీయ సంబంధాలు.............................................................................................18-25
అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ రద్దు! ...........................................................................................18
కమలా హారిస్, జుకెర్‌బర్గ్‌లపై రష్యా నిషేధం.................................................................................18
పాక్‌లో మంత్రివర్గ ప్రమాణస్వీకారం............................................................................................18
రష్యా చేతికి మేరియుపొల్‌.........................................................................................................18
ఉత్తర కొరియాలో భారీ పౌర కవాతు............................................................................................19
అఫ్గాన్‌ప్రావిన్సులపై పాక్‌వైమానిక దాడులు ...............................................................................19
‘ఇండో - పసిఫిక్‌లో స్వేచ్ఛ’కు కట్టుబడి ఉన్నాం: రాజ్‌నాథ్‌ . ..........................................................19
ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు భారత్‌ఎన్నిక............................................19
సైనిక చర్య ఆపేది లేదు: పుతిన్‌ప్రకటన.......................................................................................20



S
2/3వ వంతు పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు: ఐరాస......................................................................20
అవిశ్వాసంతో పదవిని కోల్పోయిన తొలి పాక్‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌...................................................20
రష్యా బొగ్గుపై నిషేధానికి ఐరోపా దేశాల సమష్టి నిర్ణయం................................................................20
K
పాక్‌జాతీయ అసెంబ్లీ పునరుద్ధరణ ............................................................................................20
సర్వప్రతినిధి సభలో ఓటింగ్‌కు భారత్‌దూరం...............................................................................21
శ్రీలంకలో ఆర్థిక సలహా మండలి నియామకం...............................................................................21
రష్యాపై ఆంక్షలు కఠినం............................................................................................................21
A
శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ఎత్తివేత..........................................................................................21
రష్యా నుంచి బొగ్గు దిగుమతులపై నిషేధం ...................................................................................22
అమెరికా ఖాతాల నుంచి డాలర్లలో చెల్లింపులు జరపకుండా నిషేధం..................................................22
పాక్‌జాతీయ అసెంబ్లీ రద్దు. ......................................................................................................22
భారత్‌-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం..........................................................................................22
శ్రీలంకకు భారత్‌చమురు సాయం..............................................................................................23
ఉక్రెయిన్‌కు అండగా అమెరికా....................................................................................................23
UNDP క్లైమేట్ యాక్షన్ గ్రాంట్లు...............................................................................................23

4. పర్యావరణం.................................................................................................................. 25-30
దక్షిణాఫ్రికా వరద విపత్తు...........................................................................................................25
ఆక్టినిమెనెస్ కోయాస్: కొత్త జాతుల రొయ్యలు...............................................................................25
IMD యొక్క మొదటి దీర్ఘ-శ్రేణి సూచన.....................................................................................26

Team AKS www.aksias.com 8448449709 


5
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

IISc అధ్యయనం: కావేరి నదిలో మైక్రోప్లాస్టిక్స్..............................................................................26


భారతదేశ తీర క్రమక్షయం........................................................................................................27
అటవీ మంటలపై CEEW అధ్యయనం........................................................................................27
IPCC యొక్క ఆరవ అసెస్మెంట్ రిపోర్ట్. .....................................................................................28
అరుణాచల్ ప్రదేశ్ జీవవైవిధ్య వ్యూహం మరియు కార్యాచరణ ప్రణాళిక...............................................29
వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్.........................................................................................................29
99% మంది పీల్చేది కలుషిత గాలే: డబ్ల్యూహెచ్‌వో.........................................................................30
నల్ల సముద్రం బయోస్పియర్ రిజర్వ్............................................................................................30

5. సై న్స్ & టెక్నాలజీ............................................................................................................31-37


వాతావరణం నుంచి నీటి ఉత్పత్తిని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు.........................................................................31

S
జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములు: చైనా...................................................................31
గ్రహాంతర జీవి పాదముద్రలాగా అంగారకుడి బిలం........................................................................32
వేడిని తట్టుకునే కొవిడ్‌టీకా.......................................................................................................32
K
కొవిడ్‌వేరియంట్లను హతమార్చే లేపనాన్ని అభివృద్ధిపరిచిన జపాన్‌శాస్త్రవేత్తలు...................................32
ఉత్పరివర్తనాల మందగమనంతో దీర్ఘాయుష్షు................................................................................32
డీఎన్‌ఏ నిర్మాణాన్ని కోల్పోతున్న చేపలు........................................................................................32
A
కృత్రిమ మేధ, మెషిన్‌లెర్నింగ్‌తో ఔషధాల ఆవిష్కరణ.....................................................................33
కర్బన ఉద్గారాలపై కొత్త అస్త్రాన్ని అభివృద్ధి చేసిన గువాహటి ఐఐటీ.....................................................................33
హెలీనా క్షిపణి పరీక్ష విజయవంతం.............................................................................................33
బ్యాక్టీరియా సాయంతో భూసార రక్షణకు నూతన విధానాన్ని ఆవిష్కరించిన ఐఐటీ మండీ పరిశోధకులు....34
అంతరిక్షంలోకి మానవులను పంపేందుకు పరిశోధనలు..................................................................34
పినాక క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం.....................................................................................34
పాక్‌పరీక్షించిన షహీన్‌-3 క్షిపణి విజయవంతం...........................................................................34
కొలెస్ట్రాల్‌తగ్గించే ఔషధాలతో దుష్ప్రభావాలు: సీసీఎంబీ .................................................................34
ప్రపంచంలోనే మొదటి మూడు డోసుల యాంటీ - రేబిస్‌టీకా..................................................................35
కొలెస్ట్రాల్‌అసాధారణ స్థాయులతో మధుమేహ ముప్పు: ఐడీఎస్‌గుర్తింపు.............................................35
ఎస్‌ఎఫ్‌డీఆర్‌బూస్టర్‌ప్రయోగం విజయవంతం.............................................................................35
దేశీయంగా తయారైన తొలి విమానం... డోర్నియర్‌228.................................................................36
హైపర్‌సోనిక్‌క్షిపణుల అభివృద్ధికి ఆకస్‌కూటమి నిర్ణయం..............................................................36

Team AKS www.aksias.com 8448449709 


6
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

సరికొత్త ‘డ్రైవ్‌ట్రైన్‌’ల ఆవిష్కరణ..................................................................................................36


సాగర ఉష్ణోగ్రతలు చెప్పే చేపలు ................................................................................................36
కృత్రిమ మేధతో వ్యవ‘సాయానికి’ రోబో ఎక్స్‌మిషిన్స్‌అంకుర సంస్థ రూపకల్పన.................................37
అధిక సాంక్రమికశక్తితో ‘ఎక్స్‌ఈ’................................................................................................37
122 ఏళ్లలో అతి ఎక్కువ ఎండలు..............................................................................................37
విద్యుత్‌బస్‌ఇ9 ఆవిష్కరణ.......................................................................................................37

6. వార ్తల్లో వ్యక్తు లు............................................................................................................. 38-42


7. ప్రభుత్వ విధానాలు......................................................................................................... 43-44
స్వనిధి సే సమృద్ధి’ కార్యక్రమం...................................................................................................43
ప్రధాన మంత్రి సంగ్రహాలయ......................................................................................................43

8.
S
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్...............................................................................................44

క్రీడలు.......................................................................................................................... 45-49
K
9. రక్షణ............................................................................................................................50-50
10. అవార్డులు......................................................................................................................51-55
11. నివేదికలు......................................................................................................................56-57
A
12. చరిత్ర సంస్కృతి............................................................................................................. 58-59
13. ఇతర అంశాలు...............................................................................................................60-61
14. తెలంగాణ..................................................................................................................... 62-65
15. ఆంధ్రప్రదేశ్................................................................................................................... 66-69

RNI : AP B 1814786
All Legal Issues Are Subjected To Rajahmundy Juristriction Only

Copyright @ by AKS IAS


All rights are reserved. No part of this document may be reproduced, stored in a retrieval
system or transmitted in any form or by any means, Electronic, Mechanical, Photocopying,
Recording or otherwise without prior permission of AKS IAS.

this Material is for Internal Circulation Only


Team AKS www.aksias.com 8448449709 
7
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

1. భారత రాజ్యాంగం - పరిపాలన


IPC, CrPCకి సవరణలు మరియు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన వివిధ సవరణలు
తిరస్కరించబడ్డాయి.
దే శ ం లో ని క్రి మి న ల్ చ ట్టాల్లో స మ గ్ర మా ర్పు లు
తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఈ బిల్లు ప్రజెంటేషన్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వంటి చట్టాల కొత్త కార్పొరేషన్ యొక్క మొదటి సమావేశం జరిగే
సవరణ ప్రక్రియను ప్రారంభించింది. వరకు కౌన్సిలర్ల విధులను నిర్వర్తించడానికి "ప్రత్యేక అధికారి"
క్రిమినల్ చట్టాలలో చేయాల్సిన సమగ్ర సవరణలకు నియమించబడతారు.
సంబంధించి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల ఈ సవరణ బిల్లు స్థానిక సంస్థలు మరియు MCDల
పాలకులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, వివిధ హైకోర్టు ల ప్రధాన పనితీరును నియంత్రించే డైరెక్ట ర ్ల కు సంబంధించిన సెక్షన్ను
న్యాయమూర్తులు, భారత ప్రధాన న్యాయమూర్తి, వివిధ రాష్ట్రాల విస్మరిస్తుంది.
బార్ కౌన్సిల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయ సంస్థలు, వివిధ
విశ్వవిద్యాలయాలుల నుండి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లు లక్ష్యం
సూచనలు కోరింది. మూడు మునిసిపల్ కార్పొరేషన్లు ఒకే, సమీకృత

S
డిపార్ట్మెంట్- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ హోమ్
అఫైర్స్ దాని 146వ నివేదికలో,దేశం యొక్క నేర న్యాయ వ్యవస్థపై
సమగ్ర సమీక్షను సిఫార్సు చేసింది.
సంస్థగా విలీనం చేయబడతాయి, తద్వారా వనరుల యొక్క సరైన
వినియోగాన్ని మరియు వ్యూహాత్మక ప్రణాళికను నిర్ధారించడానికి
ఒక బలమైన యంత్రాంగాన్ని అమలు చేయవచ్చు.
K
ఇంతకుముందు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ గురించి
111వ మరియు 128వ నివేదికలలో, సంబంధిత చట్టాలలో MCD ఢిల్లీ యొక్క పూర్వపు మునిసిపల్ కార్పొరేషన్
సవరణలను తీసుకురావడానికి బదులుగా పార్లమెంటులో సమగ్ర మరియు 9 జిల్లాలలో 8ని పరిపాలించేది, ఇది ఇప్పుడు ఢిల్లీలోని
చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దేశ నేర చట్టాన్ని హేతుబద్ధీకరించి, 11 జిల్లాలకు పెరిగింది. 2012లో, ఈ కార్పొరేషన్ తర్వాత
సంస్కరించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. మూడు కొత్త సంస్థలచే భర్తీ చేయబడింది,అవి దక్షిణ ఢిల్లీ మున్సిపల్
A
ఎందుకు సవరణలు చేస్తున్నారు? కార్పొరేషన్ (SDMC), ఉత్త ర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
(NDMC), మరియు తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
దేశంలోని ప్రజలకు త్వరిత న్యాయం అందించడానికి (EDMC). MCD ప్రపంచంలోని అతిపెద్ద మునిసిపల్ బాడీలలో
భారతదేశం యొక్క క్రిమినల్ చట్టాలలో సమగ్ర మార్పులు ఒకటి మరియు ఢిల్లీలోని 11 మిలియన్లకు పైగా పౌరులకు సేవలను
చేయడానికి సవరణలు చేయబడుతున్నాయి. ఇది ప్రజల- విస్తరించింది.
కేంద్రీకృతమైన చట ్ట ప రమైన నిర్మాణాన్ని రూపొందించడానికి
కూడా చూస్తుంది. జాతీయ ఇ-విధాన్ అప్లికేషన్
ఏర్పాటు చేసిన కమిటీ గురించి కాగిత రహితంగా మారడానికి నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్
(NeVA) కార్యక్రమాన్ని అమలు చేసిన భారతదేశపు మొదటి రాష్ట్ర
ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రణబీర్
అసెంబ్లీగా నాగాలాండ్ అసెంబ్లీ అవతరించింది.
సింగ్ అధ్యక్షతన క్రిమినల్ లా సంస్కరణలను సూచించేందుకు ఒక
కమిటీని ఏర్పాటు చేశారు. నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్ గురించి

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు 2022 NeVA అనేది NIC క్లౌడ్, మేఘ్రాజ్లో అమలు చేయబడిన
ఒక రకమైన వర్క్-ఫ్లో సిస్ట మ్ , ఇది సభా అధ్యక్షుని ద్వారా
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (సవరణ) బిల్లును లోక్సభ సభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి మరియు
ఆమోదించింది, తద్వారా ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్లు కాగితరహిత పద్ధ తి లో సభ యొక్క శాసన కార్యకలాపాలను
(MCD) ఒకే సంస్థగా విలీనం చేయబడతాయి. నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఈ బిల్లు వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది NeVA అనేది సభ్యుల సంప్రదింపు వివరాలు, వ్యాపార

Team AKS www.aksias.com 8448449709 


8
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
జాబితా, విధాన నియమాలు, బులెటిన్లు, నోటీసులు, నక్షత్రం గుర్తు ఈ బిల్లు బలవంతంగా, మోసపూరిత పదతు ్ధ లు, ఆకర్షితుల
లేదా నక్షత్రం గుర్తు లేని మొత్తం సమాచారాన్ని ఉంచడం ద్వారా ద్వారా లేదా వివాహం ముసుగులో వ్యక్తి యొక్క మతం మార్పిడిని
వివిధ గృహ వ్యాపారాలను తెలివిగా నిర్వహించడానికి సభ్యులను నిరోధించడానికి చూస్తుంది.
సన్నద్ధం చేయడానికి రూపొందించబడిన సభ్య-కేంద్రీకృత
ఉత్తరప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్లలో కూడా ఇలాంటి
అప్లికేషన్. ప్రశ్నలు మరియు సమాధానాలు, బిల్లులు, కమిటీ
బిల్లులు ఆమోదించబడ్డాయి.
నివేదికలు, పేపర్లు మొదలైన వాటిని టాబ్లెట్లు వంటి వారి హ్యాండ్హెల్డ్
పరికరాలలో సమర్ధవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖలు బిల్లు మొదటిసారిగా మార్చి 4న ప్రవేశపెట్టబడింది.
మరియు శాసనసభలను సన్నద్ధం చేస్తుంది.
ఇష్ట పూర్వకంగా మతం మారుతున్న వ్యక్తికి ఈ కొత్త
NeVAని ఉపయోగించడం ద్వారా డేటా సేకరణ బిల్లు ప్రకారం జరిమానా విధించబడదని, అయితే బలవంతపు
కోసం అభ్యర్థ న లేదా నోటీసును పంపే ప్రక్రియ పూర్తిగా మతమార్పిడుల నుండి ఒక వ్యక్తిని రక్షించేందుకు చూస్తామని రాష్ట్ర
తొలగించబడుతుంది. ప్రభుత్వం పేర్కొంది.
సభలోని ప్రతి సభ్యుడు ప్రశ్నలు మరియు ఇతర నోటీసులను ఈ బిల్లు కింద నిబంధనలు
సమర్పించగల సురక్షిత పేజీని కలిగి ఉంటారు.
ఈ బిల్లు ప్రకారం, బలవంతంగా, ప్రలోభపెట్టి లేదా
NeVA అనేది Android మరియు iOS రెండింటిలోనూ మోసపూరిత పద్ధతులతో మార్పిడి జరిగితే, అటువంటి చర్యలకు

S
యాక్సెస్ చేయగల NeVA యొక్క వినియోగదారు-స్నేహపూర్వక
మొబైల్ వెర్ష న్ . mNeVA చట ్ట స భలు వ్యాపారాన్ని ఎలా
ని ర ్వ హి స్ తా య నే దా ని గు రించి స మా చా రా న్ ని ప్ర జ ల కు
అందుబాటులో ఉంచింది, వీటిని ఎప్పుడైనా మరియు ఏ ప్రదేశం
కారణమైన వ్యక్తికి ఏడాది నుండి ఐదేళ్ల వరకు జైలుశిక్ష మరియు
కనీసం రూ. 1 లక్ష జరిమానా వర్తించబడుతుంది.
ఎవరైనా మహిళ, మైనర్ లేదా షెడ్యూల్డ్ తెగలు లేదా
K
షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తిని మతం మార్చడానికి
నుండి అయినా యాక్సెస్ చేయవచ్చు.
ప్రయత్నించినట్లయితే, కనీసం నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో
NeVA అమలు కోసం, ఖర్చు కేంద్ర ప్రభుత్వం మరియు పాటు( అది 10 వరకు పొడిగించబడుతుంది ) ఆ వ్యక్తి కనీసం
రాష్ట్ర ప్రభుత్వం 90:10 భాగస్వామ్య ప్రాతిపదికన నిధులు రూ. 3 లక్షల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది అని బిల్లు
సమకూరుస్తుంది. పేర్కొంది.
A
NeVA లక్ష్యం పాకిస్థాన్ రాజకీయ సంక్షోభం
NeVA బహుళ అప్లికేషన ్ల ను కలిగి ఉండటం వల్ల 10 ఏప్రిల్ 2022న, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్
సంక్లిష్టత లేకుండా డేటా యొక్క భారీ డిపాజిటరీని సృష్టించడం ఖాన్ పదవీకాలం ముగిసింది, పాకిస్తాన్లో రోజుల తరబడి రాజ్యాంగ
ద్వారా ఒకే ప్లాట్ఫారమ్లో దేశంలోని శాసనసభలను ఏకతాటిపైకి గందరగోళం ఏర్పడిన తర్వాత, అతన్ని పదవి నుండి తొలగించడం
తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. లేదా రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది.
పేపర్లెస్ అసెంబ్లీ గురించి పాకిస్థా న్లో , ఆ దేశ ప్రధానిపై అవిశ్వాస తీర్మానం
ఇ-అసెంబ్లీ లేదా పేపర్లెస్ అసెంబ్లీ అనేది అసెంబ్లీ పనిని విజయవంతం కావడం ఇదే తొలిసారి.
సులభతరం చేయడానికి ఎలక్ట్రానిక్ మార్గాలను కలిగి ఉన్న ఒక 2 0 1 8 లో , ఇ మ్రా న్ ఖా న్ దే శ ప్ర ధా న మ ం త్రి గా
భావన. మొత్తం చట్టాన్ని రూపొందించే ప్రక్రియ, సమాచారాన్ని ఎన్నికయ్యారు.
పంచుకోవడం, పత్రాల ట్రాకింగ్ మరియు నిర్ణయాలు ఇ-అసెంబ్లీ
1947లో పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి,
కింద స్వయంచాలకంగా ఉంటాయి
దేశంలోని ఏ ప్రధానమంత్రి అయిదేళ ్ల పదవీకాలాన్ని పూర్తి
హర్యానా మార్పిడి నిరోధక బిల్లు – (మార్చి, 2022) చేయలేకపోయారు.
హర్యానా అసెంబ్లీ “హర్యానా చట్ట వి రుద్ధ మై న మత ఇమ్రాన్ ఖాన్ ఎలా తీర్మానం ఓడిపోయారు ?
మార్పిడిని నిరోధించే బిల్లు, 2022”ని ఆమోదించింది. హర్యానా
పార్లమెంటులో ఆమోదం పొందిన అవిశ్వాస తీర్మానానికి
ప్రభుత్వం ప్రకారం, ఈ బిల్లు బలవంతంగా మత మార్పిడులను
342 సీట్లకు గాను 172 ఓట్లు రావాల్సి ఉంది. ఖాన్పై అవిశ్వాస
నిరోధించడానికి ఉద్దేశించబడింది.
తీర్మానానికి 174 మంది పార్లమెంటు సభ్యులు మద్దతు పలికారు.

Team AKS www.aksias.com 8448449709 


9
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అంతకుముందు ప్రక్రియను అడ్డుకుని, పార్లమెంటును రద్దు చేసిన సామూహిక విధ్వంస ఆయుధాలు ఏమిటి?
తర్వాత ఖాన్ రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో వ్యవహరించారని సామూహిక విధ్వంస ఆయుధం అనేది రేడియోలాజికల్,
పాకిస్థా న్ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ మోషన్ న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ లేదా ఏదైనా ఇతర ఆయుధం,
ఆమోదించబడింది. 7 ఏప్రిల్ 2022న, ఇమ్రాన్ ఖాన్ సిఫార్సుపై ఇది హానిని కలిగిస్తుంది మరియు అనేక మంది వ్యక్తులను
అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ చేత రద్దు చేయబడిన దేశ పార్లమెంటును చంపుతుంది మరియు మౌలిక సదుపాయాలు, జీవగోళం లేదా
సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు సహజ నిర్మాణాలకు కూడా నష్టం కలిగిస్తుంది.
ప్రతిపక్షాలు అమెరికాతో కలిసి కుట్ర పన్నుతున్నాయని ఖాన్
WMDల నిర్వచనం గురించి భారతదేశ 2005 WMD చట్టం ఏమి
ఆరోపించాడు మరియు అతని తొలగింపుకు వ్యతిరేకంగా నిరసన
చెబుతుంది?
తెలియజేయాలని తన అనుచరులను కోరారు.
ఈ చట్టం ప్రకారం, జీవ ఆయుధాలు శత్రు ప్రయోజనాల
ఇమ్రాన్ ఖాన్ పతనం
కోసం లేదా సాయుధ పోరాట సమయంలో వివిధ టాక్సిన్స్ లేదా
ఖాన్ యొక్క పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ ఏజెంట్లను ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన
దాని మిత్రపక్షాల మద్దతును కోల్పోయింది. దీంతో అవిశ్వాస ఆయుధాలుగా నిర్వచించబడ్డాయి. ఈ చట్టం రసాయన
తీర్మానాన్ని ఓడించేందుకు కావాల్సిన మెజారిటీని ఖాన్కి ఆయుధాలను విషపూరిత రసాయనాలను ఉపయోగించి మరణం
నిరాకరించారు. పార్లమెంటు వెలుపల, అతను మద్దతును కూడా మరియు విధ్వంసం కలిగించడానికి ఉపయోగించే ఆయుధాలుగా
కోల్పోయాడు

సామూహిక విధ్వంస ఆయుధాల(సవరణ) బిల్లు

S
సామూహిక విధ్వంసం యొక్క ఆయుధాలు మరియు
నిర్వచించింది.
WMDల వినియోగం ఎలా నియంత్రించబడుతుంది?
వివిధ అంతర్జా తీ య ఒప్పందాలను ఉపయోగించడం
K
ద్వారా, జీవ, రసాయన మరియు అణ్వాయుధాల వినియోగం
వాటి పంపిణీ వ్యవస్థల (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం)
నియంత్రించబడుతుంది. కొన్ని ఒప్పందాలు జెనీవా ప్రోటోకాల్,
సవరణ బిల్లు, 2022ను లోక్సభ ఆమోదించింది. సామూహిక
1925, ఇది జీవ మరియు రసాయన ఆయుధాల వినియోగాన్ని
విధ్వంసం యొక్క ఆయుధాలు మరియు వాటి పంపిణీ వ్యవస్థల
నిషేధించింది; కెమికల్ వెపన్స్ కన్వెన ్ష న్ , 1992, మరియు
(చట ్ట వి రుద ్ధ మై న కార్యకలాపాల నిషేధం) చట్టం, 2005ను
బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్, 1972, ఇది రసాయన మరియు
సవరించడానికి బిల్లు ఆమోదించబడింది.
జీవ ఆయుధాలను నిషేధించింది. ఈ రెండు ఒప్పందాలపై
A
భా ర త దే శ ం యొ క ్క అ ం త ర్ జా తీ య క ట్ టు బా ట ్ల కు భారతదేశం సంతకం చేసి ఆమోదించింది. సమగ్ర పరీక్ష నిషేధ
అనుగుణంగా, సామూహిక విధ్వంసక ఆయుధాలు మరియు ఒప్పందం (CTBT) మరియు అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం
వాటి పంపిణీ వ్యవస ్థ ల వ్యాప్తికి ఆర్థిక సహాయం చేయడాన్ని (NPT) అణ్వాయుధాల విస్తరణను నియంత్రిస్తాయి.
నిషేధించడానికి సవరణ బిల్లు ఆమోదించబడింది.
భారతీయ అంటార్కిటిక్ బిల్లు- విశేషాలు
2005 చట్టం సామూహిక విధ్వంసక ఆయుధాల రవాణా,
అంటార్కిటిక్ ఒప్పందంపై సంతకం చేసిన సుమారు 40
తయారీ మరియు బదిలీ మరియు వాటి పంపిణీ వ్యవస ్థ ల ను సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం ఇండియన్ అంటార్కిటిక్
నిషేధించింది. బిల్లు-2022ను ప్రవేశపెట్టింది. అంటార్కిటికాలో ఉన్న తన
చట్టం సవరించడానికి కారణం పరిశోధనా కేంద్రాలలో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి
మరియు నియంత్రించడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టబడింది.
ఇటీవలి కాలంలో అమలులో ఉన్న మరియు సామూహిక
విధ్వంసక ఆయుధాలకు సంబంధించిన వివిధ నిబంధనలు ఈ బిల్లులోని ముఖ్యాంశాలు
మరియు అంతర్జాతీయ సంస్థల ద్వారా వాటి పంపిణీ వ్యవస్థ ఈ బిల్లు అంటార్కిటికాకు కార్యకలాపాలు మరియు
యొక్క విస్తరణ పెరిగినందున చట్టం యొక్క సవరణ అవసరం. సందర్శనలతోపాటు ఖండంలో ఉన్న దేశాల మధ్య తలెత్తే అన్ని
ఫైనాన్షి య ల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సామూహిక విధ్వంసక సంభావ్య వివాదాలను నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆయుధాల ఫైనాన్సింగ్ మరియు వాటి డెలివరీ సిస్టమ్స్ విస్తరణకు
బిల్లు కొన్ని ఉల్లంఘనలకు శిక్షాపరమైన నిబంధనలను
కూడా మంజూరు చేసింది.
కూడా నిర్దేశించింది.

Team AKS www.aksias.com 8448449709 


10
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఈ బిల్లు ప్రకారం, భారతీయ న్యాయస్థానాల అధికార అధికారిని కూడా నియమించవచ్చు.
పరిధి అంటార్కిటికాకు విస్తరించబడింది మరియు ఖండంలో
ఈ బిల్లు వర్తింపు
జరిగే నేరాలను పరిశోధించడానికి మరియు విచారించడానికి
అనుమతించబడింది. ఈ బిల్లు భారతీయులు, కార్పొరేషన్లు, విదేశీ పౌరులు,
జాయింట్ వెంచర్లు మరియు భారతదేశంలో పనిచేస్తున్న సంస్థలకు
ఈ బిల్లు ప్రకారం, ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ అనుమతి
మరియు భారతీయ యాత్రలో భాగమైన ఏదైనా విమానం లేదా
లేకుండా అంటార్కిటికాకు భారతీయ యాత్ర లేదా ఖండంలో కొన్ని
నౌకకు వర్తిస్తుంది.
కార్యకలాపాలు నిర్వహించడం నిషేధించబడింది. అలాగే, కమిటీ
అనుమతులను రద్దు చేయవచ్చు. ఎమ్మెట్ టిల్ యాంటీ-లించింగ్ యాక్ట్ – అప్డేట్ (ఏప్రిల్, 2022)
ప్రతి దేశం ఈ ప్రాంతంలో ఫిషింగ్ కోసం కేటాయించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో హత్యలను ద్వేషపూరిత
కోటాను కలిగి ఉన్నందున, ఈ బిల్లు భారతదేశం ద్వారా ఈ నేరంగా పరిగణించే చట్టంపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్
ప్రాంతంలో వాణిజ్య ఫిషింగ్ కోసం మార్గదర్శకాలను అందించింది. సంతకం చేశారు. దీనికి సంబంధించిన బిల్లును గతంలో మార్చి
అయితే, సంబంధిత అంతర్జా తీ య చట్టానికి అనుగుణంగా 2022లో US సెనేట్ ఆమోదించింది.
కఠినమైన మార్గదర్శకాలు ఉంచబడ్డాయి. ఎమ్మెట్ టిల్ యాంటీ-లించింగ్ యాక్ట్కు ఎమ్మెట్ టిల్
బిల్ భారతీయ టూర్ ఆపరేటర్లు కఠినమైన నిబంధనల అనే 14 ఏళ్ల నల్లజాతి అబ్బాయి పేరు పెట్టారు, అతను 1955లో

కల్పించింది.

S
ప్రకారం ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని నిర్వహించడానికి వీలు

ఈ బిల్లు అంటార్కిటికాలో తనిఖీలు నిర్వహించే హక్కును


మిస్సిస్సిప్పిలో తన కుటుంబానికి చెందిన కిరాణా దుకాణంలో ఒక
శ్వేతజాతీయురాలిని కించపరిచాడని ఆరోపించబడి దారుణంగా
చంపబడ్డాడు.
ఏకగ్రీవ సమ్మతితో, ఈ బిల్లు US సెనేట్లో ఆమోదించబడింది.
K
కలిగి ఉండే తనిఖీ బృందం యొక్క రాజ్యాంగాన్ని అందిస్తుంది.
ఈ బి ల్లు అంటా ర్కిటిక్ ప ర్యావ రణ ప రిరక్ష ణకు ప్రతినిధుల సభలో ఈ బిల్లు 422-3 ఓట్ల తేడాతో
మార్గదర్శకాలను అందించింది. ఆమోదించబడింది.

ఈ బిల్లు కింద నిషేధాలు చట్టం గురించి

ఈ బిల్లు ప్రకారం, ఈ ప్రాంతంలో డ్రెడ్జింగ్, డ్రిల్లింగ్, ఈ చట్టం ప్రకారం, ద్వేషపూరిత నేరానికి పాల్పడే
A
ఖనిజ వనరుల సేకరణ మరియు తవ్వకాలు శాస్త్రీయ పరిశోధన కుట్ర మరణానికి లేదా గణనీయమైన శారీరక గాయానికి
ప్రయోజనాల కోసం మినహా నిషేధించబడ్డాయి, అది కూడా దారితీసినట్లయితే, ఒక నేరాన్ని హత్యగా పరిగణించవచ్చు. ఇది
అనుమతితో. గరిష్టంగా 30 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానాలను
కూడా నిర్దేశిస్తుంది.
ఈ బిల్లు ఈ ప్రాంతంలోని స్థానిక మొక్కలను దెబ్బతీయడం,
ఆవాసాలకు భంగం కలిగించే హెలికాప్టర్లు మరియు నౌకలను ఇంతకు ముందు లైంచింగ్ నిరోధక చట్టాలు
నిర్వహించడం, జంతువులు మరియు పక్షులకు భంగం కలిగించే 120 సంవత్సరాల క్రితం US కాంగ్రెస్లో మొట్టమొదటి
తుపాకీలు, ప్రాంతం నుండి మట్టిని తొలగించడం మరియు లించింగ్ వ్యతిరేక చట్టాన్ని మొదటిసారిగా పరిగణించారు.
ఆవాసాలకు హాని కలిగించే ఏదైనా చర్యలో పాల్గొ న డాన్ని వారు దాదాపు 200 సార్లు ఇలాంటి చట్టాన్ని ఆమోదించడంలో
నిషేధించింది. విఫలమయ్యారు. 1900 సంవత్సరంలో జార్ జ్ హెన్రీ వైట్
అలాగే, ఈ ప్రాంతంలోని జంతువులు లేదా పక్షులు ఏవీ ప్రవేశపెట్టిన మొదటి బిల్లు, ఆ సమయంలో కాంగ్రెస్ యొక్క ఏకైక
చంపబడవు, గాయపడవు లేదా బంధించబడవు. నల్లజాతి సభ్యుడు అయిన నార్త్ కరోలినా ప్రతినిధి. టిల్ హత్య
మరియు నేరానికి పాల్పడిన ఇద్దరు శ్వేతజాతీయులపై మొత్తం
స్థానికేతర పక్షులు, జంతువులు, సూక్ష్మ జీవులు మరియు
శ్వేతజాతీయుల జ్యూరీ ఆరోపణలను కొట్టివేయడం దేశంలో ఒక
మొక్కలు ఈ ప్రాంతానికి పరిచయం చేయబడవు.
ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇద్దరు వ్యక్తులు తరువాత హత్యను
ఈ ప్రాంతం నుండి శాస్త్రీయ పరిశోధన కోసం జాతులను అంగీకరించారు మరియు ఇది దేశంలోని ఆఫ్రికన్ అమెరికన్
వెలికితీసేందుకు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. జనాభా ఎదుర్కొంటున్న హింసపై జాతీయ దృష్టిని ఆకర్షించింది
ఈ ప్రాంతంలో తనిఖీలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక మరియు పౌర హక్కుల ర్యాలీ ప్రారంభమైంది.

Team AKS www.aksias.com 8448449709 


11
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

2. ఆర్థిక వ్యవస్థ
ఫెడెక్స్, మాస్టర్కా
‌ ర్డ్‌అధిపతులతో నిర్మలా సీతారామన్‌ గతంలో డిజిటల్‌ బ్యాంకింగ్‌ అనుభవం ఉన్న షెడ్యూల్డ్‌ వాణిజ్య
బ్యాంకులుఒకటో శ్రేణి నుంచి ఆరో శ్రేణి కేంద్రాల్లో డీబీయూలను
సమావేశం
తెరిచేందుకుఅనుమతిస్తోంది. దేశంలోని 75 జిల్లాల్లో 75
అమెరికాదిగ్గ జ సంస్థ లై న ఫెడెక్స్, మాస ్ట ర్ ‌కా ర్డ్‌ డీబీయూలను ఏర్పాటు చేయనున్నారు.
సీఈఓలతో భారత ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్‌ భేటీ
ఏమిటీ డీబీయూ:ఇది ప్రత్యేక వ్యాపార కేంద్రం. డిజిటల్‌
అయ్యారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నభారత్‌లో
బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, సేవలుఅందించడానికి కావలసిన
పెట్టుబడులకు గల అవకాశాలను వారితో చర్చించారు. 2022
కనీస డిజిటల్‌ మౌలిక వసతులు ఇందులో ఉంటాయి. ఖాతా
ఐఎంఎఫ్‌ -ప్రపంచబ్యాంక్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు
తెరవడం, డబ్బుల విత్‌డ్రా, డిపాజిట్, కేవైసీ మార్పులు, రుణాలు,
నిర్మలా సీతారామన్‌ అమెరికావెళ్లారు. భారత్‌పై సానుకూలంగా
ఫిర్యాదులస్వీకరణ వంటి సేవలను డీబీయూలు అందజేస్తాయి.
ఉన్నామని, నైపుణ్యాలు సహా విస్తరణప్రణాళికలు ఉన్నట్లు ఇటీవల
ప్రస్తుత బ్యాంకింగ్‌అవుట్‌లెట్లలో భాగంగా కాకుండా ఇవి విడిగా
బాధ్యతలు చేపట్టిన ఫెడెక్స్‌అధ్యక్షుడు, సీఈఓరాజ్‌సుబ్రమణియమ్‌
ఉంటాయి. ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలుంటాయి. డిజిటల్‌

S
పేర్కొన్నారు. యాక్సెంచర్‌ ఛైర్, సీఈఓ జూలీ స్వీట్‌తో కూడా
సీతారామన్‌ భేటీ అయ్యారు. మాస్ట ర్ ‌ కార్డ్‌ సీఈఓ మైబ్యాచ్‌
మైఖేల్, డెలాయిట్‌ గ్లోబల్‌ సీఈఓ పునీత్‌ రంజన్‌లతో కూడా
ఆర్థిక మంత్రిసమావేశమయ్యారు. మాస్టర్‌కార్డ్‌భారత్‌లో ఏర్పాటు
బ్యాంకింగ్‌వినియోగదార్ల అవసరాలుతీర్చే విధంగానే ఉంటాయి.
వీటి కార్యకలాపాలకు బ్యాంకులు సొంత లేదా పొరుగుసేవల
సిబ్బందిని వినియోగించుకోవచ్చు.
K
చేయనున్న డేటాకేంద్రాలపై చర్చించారు. భారత్‌ పెట్టుబడులకు యూపీఐ చెల్లింపులు, నగదు బదిలీకి ‘టాటా న్యూ’
ఆకర్షణీయంగా ఉందని రంజన్‌అన్నారు.
కూరగాయలు..కిరాణా సరకులు.. దుస్తులు.. మందులు..
2022 ఫార్మా, ఔషధ పరికరాల రంగం 7వ అంతర్జాతీయ హోటల్‌ గదులు- విమాన టికెట్లబుకింగులు.. నగదు బదిలీ,

సదస్సు వినియోగ బిల్లుల చెల్లింపులు.. ఇలా అన్ని సేవలుఒకే ప్లాట్‌ఫామ్‌పై


A
లభించేలా రూపొందించిన సూపర్‌ యాప్‌ ‘టాటా న్యూ’ను
దేశంలోపేటెంట్‌ఔషధాల తయారీని ప్రోత్సాహించేందుకు
టాటాగ్రూప్‌ ఆవిష్కరించింది. దేశంలో ఇకామర్స్‌ వ్యాపారం
ప్రత్యేక విధానాన్నితీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర
శరవేగంగా వృద్ధిచెందుతున్న సమయంలో సూపర్‌యాప్‌తో టాటా
రసాయనాలు, ఎరువుల మంత్రిమన్షుక్‌మాండవీయ పేర్కొన్నారు.
గ్రూప్‌రంగంలోకి దిగింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌జియో
ఫార్మా, ఔషధ పరికరాల రంగం 2022 7వఅంతర్జా తీ య
మార్ట్‌సంసల
్థ తరహాలోనే ఈ యాప్‌తో, దేశీయఇకామర్స్‌లో కీలక
సదస్సు నిర్వహించనున్న సందర్భంగా మంత్రి మాట్లాడారు.
పాత్ర పోషించాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. టాటా సన్స్‌ఛైర్మన్‌
రాబోయే 25 సంవత్సరాలకు దేశీయ ఫార్మా రంగానికి దిక్సూచిని
ఎన్‌.చంద్రశేఖరన్‌. వినియోగదారులను అట్టేపెట్టు కు నేందుకు
అందించేందుకు ఈ సమావేశాలుఉపయోగ పడతాయని
లాయల్టీపథకం కూడా టాటా న్యూలో ఉంది. ప్రతి కొనుగోలుపై
మాండవీయ వివరించారు. ప్రస్తుతం భారత్‌లో 3,500కు పైగా
రివార్డు పాయింట్గా
లు పరిగణించే ‘న్యూకాయిన్స్‌’ లభిస్తాయి. టాటా
ఫార్మాకంపెనీలు, 10,500 తయారీ యూనిట్‌లు జనరిక్‌ ఔషధ
న్యూ యాప్‌ ప్రాజెక్ట్‌ మొత్తంచంద్రశేఖరన్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో
ఉత్పత్తిలో ఉన్నాయని మంత్రివెల్లడించారు.
జరిగింది. టాటా డిజిటల్‌ సీఈఓప్రతీక్‌ పాల్‌ కీలక పాత్ర
24/7 డిజిటల్‌బ్యాంకులు పోషించారు.

రోజంతా(24/7) డిజిటల్‌ఉత్పత్తులు, సేవలను అందించే ఆర్థిక శాఖ నెలవారీ నివేదిక


డిజిటల్‌ బ్యాంకింగ్‌యూనిట్ల(డీబీయూ)ను ప్రస్తుత బ్యాంకులు
కొనసాగుతున్నభౌగోళిక-రాజకీయ ఉద్రికత్తలతో సహా
ఆరంభించవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ఆ ఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)
తాత్కాలిక ఆర్థిక షాక్‌లు దేశ వాస్త వ వృద్ధి , ద్రవ్యోల్బణంపై
తెలిపింది. ఇందుకోసం మార్గ ద ర్శకాలను విడుదల చేసింది.

Team AKS www.aksias.com 8448449709 


12
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అధిక ప్రభావం చూపకపోవచ్చని ఆర్థిక శాఖ విడుదల ప్రభావాలుఐటీగిరాకీపై ఉండవని అంచనా వేస్తున్నారు.
చేసిననెలవారీ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌
2022 - 23లో 7.5% వృద్ధి
మధ్యకొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అంతర్జా తీ యంగా
ముడి చమురు ధరలు బాగాపెరిగాయని, ఇవి ధరల పెరుగుదలకు ప్రపంచంలోనేఅధిక వేగవంత వృద్ధి కలిగిన ప్రధాన
కారణమవుతున్నాయని, వృద్ధి ని కొంత మేరప్రభావం చేసే ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగనుంది.బలమైన పెట్టుబడుల
అవకాశం ఉందని పేర్కొంది. కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022 - 23)లో భారత్‌
7.5 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఆసియా అభివృద్ధి
ముఖ్యాంశాలు
బ్యాంకు (ఏడీబీ)అంచనా వేసింది. 2022 జనవరి - డిసెంబరులో
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గతిశక్తి, ఉత్పత్తి ఆధారిత చైనా వృద్ధి రేటు అంచనా అయిన 5 శాతం కంటే ఇది అధికం.
ప్రోత్సాహకపథకాలు అంతర్జాతీయ అడ్డంకులను అధిగమించేలా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ భారత్‌ 8 శాతం వృద్ధిరేటు, చైనా
చేసి పెట్టుబడుల్నిఆకర్షిస్తున్నాయని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి (2023) 4.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయగలవని ‘ద
పథంలో సాగుతుందనిపేర్కొంది. ఏషియన్‌డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ అవుట్‌లుక్‌ 2022’లో అంచనా
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవిక వేసింది. భారత్‌లోప్రభుత్వ పెట్టుబడులకు తోడు బలమైన ప్రైవేటు
జీడీపీ వృద్ధి 8-8.5 శాతం మధ్యనమోదు కావొచ్చని ఆర్థిక పెట్టుబడులూ జతయ్యే పరిస్థితులుఉండటమే ఇందుకు కారణమని

S
సర్వే వెల్లడించిందని గుర్తుచేసింది. దేశ చమురుదిగుమతి
బిల్లు పెరగకుండా ప్రత్యామ్నాయ వనరుల వైపు ప్రభుత్వం
అడుగులువేస్తోందని, రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు
పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం


K
కొనుగోలు చేయబోతోందనితెలిపింది. దేశకార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద విలీనం చోటు
చేసుకుంది. భారత్‌లోనేఅతిపెద్ద గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో వృద్ధి, ఇతర మూలధనం
దేశంలోనే అతిపెద్ద ప్రైవేటుబ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం
రాక వంటి పరిణామాలతోసంబంధం లేకుండా దిగుమతులకు
అవుతోంది. దీంతో ఒక గొప్పబ్యాంకింగ్‌దిగ్గజం ఏర్పాటు కానుంది.
అవసరమైన 12 నెలల విదేశీ మారకపు నిల్వలు దేశంవద్ద
40 బిలియన్‌ డాలర్ల ఒప్పంద విలువతోమొత్తం రూ.3.3 లక్షల
ఉన్నాయని వివరించింది.
A
కోట్ల నికర విలువ గల; రూ.18 లక్షల కోట్ల బ్యాలెన్స్‌షీట్‌తో సంస్థ
ఐటీ ఆదాయాల్లో 3-3.5% వృద్ధి ఏర్పాటు అవుతుంది.

గతఆర్థిక సంవత్సరం (2021-22) నాలుగో ఇదీ ఒప్పందం..


త్రైమాసికంలోనూ ఐటీ కంపెనీలు మెరుగ్గారాణిస్తాయనే అంచనాను ఈ లావాదేవీలో ప్రమోటరు హోదాలో హెచ్‌డీ ఎఫ్‌సీ
బ్రోకరేజీ సంస ్థ లు వెలువరించాయి. డిసెంబరుత్రైమాసికంతో బ్యాంక్‌లో 21 శాతం వాటా ఉన్నహెచ్‌డీ ఎఫ్‌సీ , తన రెండు
పోలిస్తే జనవరి-మార్చి త్రైమాసికంలో ఐటీ సంస్థల ఆదాయాలు అనుబంధ కంపెనీలైన హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌; హెచ్‌డీఎఫ్‌సీ
3-3.5 శాతం పెరగొచ్చని పేర్కొన్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ల తో కలిసి హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం
ఫలితాలుఏప్రిల్‌11న, ఇన్ఫోసిస్‌ఫలితాలు 13న వెలువడనున్నాయి. అవుతుంది. ఒక్కసారి ఒప్పందం అమల్లోకి వచ్చాక హెచ్‌డీఎఫ్‌సీ
సెప్ట ెం బరు - ఆగస్టు ఆర్థిక సంవత్సరాన్ని పాటించే బ్యాంక్‌ 100 శాతం పబ్లిక్‌ వాటాదార ్ల సొంతమవుతుంది.
యాక్సెంచర్‌ గత నెలలోప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీవాటాదార్లకు బ్యాంక్‌లో 41 శాతం వాటా
అంచనాలను మించడం.. దేశీయ ఐటీ సంస్థలకూసానుకూల దక్కుతుందని స్టా క్ ‌ఎ క్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో ఇరు
సంకే తంగా భా వించ వ చ ్చని విశ్లే ష కులు చెబు తు న్నారు. కంపెనీలు పేర్కొన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీవాటాదార్లకు ప్రతీ 25 షేర్ల
ఖాతాదారుల్లో 30 శాతం మంది మాత్రమే ఇప్పటివరకు (ఒక్కోటీ రూ.2 ముఖ విలువ)కు 42 హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌ షేర్లు
క్లౌడ్‌కు బదిలీ అయ్యారని.. మున్ముందు ఈవిభాగంలో భారీ (ఒక్కోటి రూ.1 ముఖ విలువ) లభిస్తాయి. ఈ విలీనం 2023 -
ఒప్పందాలకు అవకాశాలు కన్పిస్తున్నాయని యాక్సెంచర్‌ ఆ 24 రెండో లేదా మూడో త్రైమాసికంలో పూర్తి కానుంది. ఆర్‌బీఐ,
సమయంలోవెల్లడించింది. రష్యా- ఉక్రెయిన్‌యుద్ధం, ద్రవ్యోల్బణం ఇతర నియంత్రణసంసల
్థ అనుమతులు ఇందుకు లభించాల్సి ఉంది.

Team AKS www.aksias.com 8448449709 


13
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
‘ఈ విలీనం వల్ల బ్యాంక్‌లోకిమరింత విదేశీ సంస్థాగత మదుపర్ల చైనాలో లాక్డౌన్లు ఆర్థిక పునరుదర
్ధ ణను కూడా తగ్గించాయి.
వాటాకు అవకాశం లభిస్తుంద’ని హెచ్‌డీఎఫ్‌సీవైస్‌ఛైర్మన్, సీఈఓ
రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య వివాదం మొత్తం
కేకీ మిస్త్రీ పేర్కొన్నారు.
ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని నివేదిక కనుగొంది.
2022 - 23లో వృద్ధి రేటు 7.4 శాతం: ఫిక్కీ యుద్ధంతో పాటు మహమ్మారి ప్రపంచ సరఫరా
దేశ వృద్ధి రేటు 2022 - 23 ఆర్థికసంవత్సరంలో 7.4 గొలుసులకు అంతరాయం కలిగించింది, ద్రవ్యోల్బణం పెరిగింది
శాతంగా నమోదు కావొచ్చని ఫిక్కీ అంచనా వేసింది. రష్యా మరియు వాణిజ్య వృద్ధి అంచనాలను తగ్గించింది.
-ఉక్రెయిన్‌ యుద్ధం అంతర్జా తీ య ఆర్థిక రికవరీకి అతి పెద్ద WTO అంచనా
సవాలుగానిలుస్తోందని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని
ప్రపంచ వాణిజ్య వృద్ధి 2022లో 3 శాతంగా ఉంటే
సంస్థ పేర్కొంది. ఎకనామిక్‌అవుట్‌లుక్‌ సర్వే నివేదికను ఫిక్కీ
2023లో 3.4 శాతానికి పెరుగుతుందని WTO అంచనా వేసింది.
విడుదల చేసింది. దీని ప్రకారం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
వైరుధ్యం కారణంగా 2022 మరియు 2023కి సంబంధించిన
(ఆర్‌బీఐ) 2022 రెండో అర్ధభాగంలో వడ్డీరేట్ల పెంపునకు మొగ్గు
అంచనాలు అనిశ్చితంగా ఉన్నాయి.
చూపే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం (2022 - 23)
ముగిసే నాటికి రెపో రేటును 50-75 బేసిస్‌ పాయింట్ల మేర ఆహార సంక్షోభం గురించి హెచ్చరిక
పెంచొచ్చు.

S
రికార్డు గరిష్ఠానికి జీఎస్‌టీ వసూళ్లు
రష్యా మరియు ఉక్రెయిన్ నుండి ఎగుమతులకు
అంతరాయాలు ఉన్నందున ప్రపంచాన్ని ప్రభావితం చేసే సంభావ్య
ఆహార సంక్షోభం గురించి సంస్థ హెచ్చరికను జారీ చేసింది,
K
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్మా
లు ర్చిలో రూ.1.42 ఈ రెండూ ధాన్యాలు మరియు అనేక ఇతర వస్తువులకు ప్రధాన
లక్షల కోట్ లు గా నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక నెలలో సరఫరాదారులు. ఈ ఎగుమతి సంక్షోభం ధరలను పెంచుతోంది
వసూలైనఅత్యధిక జీఎస్‌టీ వసూళ్లు ఇవే. ఈ ఏడాది జనవరిలో మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద దేశాలపై ప్రభావం
వసూలైన రూ.1,40,896 కోట్లేఇప్పటివరకు అత్యధిక మొత్తంగా చూపుతుంది
ఉంది. 2021 మార్చి వసూళ్లు రూ.1,23,902 కోట్లతో పోలిస్తే
FY22 సమయంలో ఆస్తి మానిటైజేషన్
A
ఈసారి 15 శాతం అధికం. ఆర్థిక వ్యవస ్థ పుంజుకోవడం,
పన్నుఎగవేతలు తగ్గడం, నకిలీ రశీదుల నియంత్రణకు చర్యలు FY22లో రూ. 96,000 కోట్ల విలువైన ఆస్తుల
చేపటడ
్ట ం ఇందుకు కారణాలనిఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మానిటైజేషన్ను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. రూ.88,000
2022 మార్చి 31తో ముగిసిన ఆర్థికసంవత్సరంలో జీఎస్‌టీ కేంద్ర కోట్ల లక్ష్యాన్ని అధిగమించింది. 23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం
వాటా వసూళ్లు రూ.5.7 లక్షల కోట్లుగా ఉంటాయనిప్రభుత్వం రూ.1.62 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది.
అంచనా వేయగా, అంతకు మించి వసూలయ్యాయి.
FY23 లక్ష్యాల కోసం, ప్రభుత్వం వద్ద ఇప్పటికే రూ. 1.6
గ్లోబల్ ట్రేడ్ గ్రోత్పై WTO ప్రొజెక్షన్ ట్రిలియన్ల విలువైన ఆస్తుల పైప్లైన్ అధునాతన అమలు దశల్లో
ఉంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కారణంగా ప్రపంచ
వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఈ ఏడాది ప్రపంచ వాణిజ్య వృద్ధి ఆస్తుల మానిటైజేషన్కు సంబంధించిన పురోగతిని కేంద్ర
అంచనాను 4.7 శాతం నుంచి 3 శాతానికి సవరించింది. WTO ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్షించారు.
ధరల పెరుగుదలకు కారణమయ్యే సంభావ్య ఆహార సంక్షోభం FY23లో ఆస్తులను మానిటైజ్ చేయడానికి ఏ సంస్థ పైప్లైన్ను సిద్ధం
గురించి కూడా హెచ్చరించింది. చేస్తోంది?
ఈ WTO నివేదిక ఇప్పుడు ఏడవ వారంలో ఉన్న సంఘరణ
్ష FY23 కోసం, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ
COVID-19 మహమ్మారి కారణంగా కీలక దశలో ఉన్న ప్రపంచ శాఖలతో సంప్రదించి NITI ఆయోగ్ ద్వారా డబ్బు ఆర్జించబడే
ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని పేర్కొంది. ఆస్తుల పైప్లైన్ను సిద్ధం చేస్తోంది. FY22లో టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్

Team AKS www.aksias.com 8448449709 


14
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
(ToT) మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (InvITలు) ఆస్తులను సొమ్ము చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు
యొక్క వినూత్న నమూనాల ఆధారంగా విద్యుత్, రోడ్లు, బొగ్గు సిద్ధం చేసింది. FY24లో, కేంద్రం రూ. 1.79 ట్రిలియన్లు మరియు
మరియు మైనింగ్ మంత్రిత్వ శాఖల ద్వారా డబ్బు ఆర్జన జరిగింది. FY25లో రూ. 1.67 ట్రిలియన్ల విలువైన ఆస్తులను మోనటైజ్
చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యక్తిగత మంత్రిత్వ శాఖల ద్వారా డబ్బు ఆర్జించబడిన
ఆస్తులు భారతదేశం-యుఎస్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్
రోడ్లు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్
ఈ మంత్రిత్వ శాఖ ద్వారా రూ.23,000 కోట్ల విలువైన భారతదేశం మరియు యుఎస్ ఉమ్మడి సహకారాల ద్వారా
ఆస్తులను సొమ్ము చేసుకున్నారు. ఇందులో మూడు ToT బండిల్లు నైపుణ్యాభివృద్ధి మరియు విద్య రంగాలలో సహకారాన్ని బలోపేతం
మరియు ఇన్విట్ ద్వారా 390-కిమీల మేర మానిటైజేషన్ కూడా చేయడానికి ప్రణాళికలు కలిగి ఉన్నాయి. రెండు దేశాల మధ్య
ఉంది. ప్రజల మధ్య సంబంధాలను నిర్మించే లక్ష్యంతో రెండు దేశాలు

విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యార్థుల మరియు పండితుల చలనశీలతను ప్రోత్సహించడానికి


మొక్కలను సమీకరించాయి.
NHPC యొక్క కార్యాచరణ హైడల్ ఆస్తులు మరియు

S
పవర్గ్రిడ్ కార్పొరేషన్ యొక్క ఇన్విట్ యొక్క సెక్యూరిటైజేషన్తో
ఈ మంత్రిత్వ శాఖ ద్వారా రూ. 9,500 కోట్ల విలువైన ఆస్తులు
మానిటైజ్ చేయబడ్డాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖకు రూ.7,700
కోట్లు మానిటైజేషన్ లక్ష్యం.
సహకార ప్రణాళికలకు అనుగుణంగా కొత్త భారతదేశం-
యుఎస్ విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
ప్రకటించబడింది.
K
స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎడ్యుకేషన్ రంగంలో దేశాల

బొగ్గు మంత్రిత్వ శాఖ మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో వర్కింగ్ గ్రూప్ సహాయం


చేస్తుంది.
మంత్రిత్వ శాఖ 22 బొగ్గు బ్లాకులను వేలం వేసి రూ.
40,000 కోట్ల విలువైన ఆస్తులను సొమ్ము చేసుకోగలిగింది. ఫుల్బ్రైట్-నెహ్రూ ప్రోగ్రాం యొక్క సహకారం కూడా రెండు

3.394 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, FY22లో, దేశాల మధ్య మార్పిడి కార్యక్రమాన్ని బలోపేతం చేయడంలో
A
దాదాపు 31 మినరల్ బ్లాక ్ల ను వేలం వేయగా, వాటి విలువ హైలైట్ చేయబడింది.

రూ.18,700 కోట్లు. భారతదేశం-యుఎస్ సంబంధాలను మరింత బలోపేతం

రైల్వే మంత్రిత్వ శాఖ చేయడంలో నాలుగు మిలియన్ల బలమైన భారతీయ-అమెరికన్లు


పోషించిన పాత్ర కూడా హైలైట్ చేయబడింది.
రైల్వే మంత్రిత్వ శాఖ కేవలం రూ.800-900 కోట్ల
ఆస్తులను మాత్రమే ఆర్జించగలిగింది. ఎఫ్వై22కి రూ.17,810 రెండు దేశాల మధ్య ఉన్నత విద్యా రంగంలో సహకారం దౌత్య

కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. FY22 మానిటైజేషన్ లక్ష్యాలను సంబంధాలను పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది.

చేరుకోలేని మంత్రిత్వ శాఖలు మిగిలిన మొత్తాన్ని FY23కి ఫార్వార్డ్ ఫుల్బ్రైట్-నెహ్రూ కార్యక్రమం గురించి
చేయడాన్ని చూస్తాయి.
భారతీయ విద్యార్థులు ఆర్ట్స్ అండ్ కల్చర్ మేనేజ్మెంట్,
డబ్బు ఆర్జించలేని ప్రధాన ప్రాజెక్ట్లు ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాస్

స్టేడియంలు, విమానాశ్రయాలు మరియు కొండ రైళ్లు కమ్యూనికేషన్, జెండర్ స్టడీస్, పబ్లిక్ విభాగాల్లో అమెరికాలోని

వంటి కొన్ని ప్రధాన ప్రాజెక్ట్లు FY22లో మానిటైజ్ చేయబడవు. ఎంపిక చేసిన యూనివర్సిటీలు మరియు కాలేజీల్లో మాస ్ట ర్ స్

FY23లో వాటిని డబ్బు ఆర్జించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. డిగ్రీ ప్రోగ్రామ్ను అభ్యసించేందుకు ఫుల్బ్రైట్-నెహ్రూ ప్రోగ్రామ్
రూపొందించబడింది. ఫెలోషిప్లు U.S. బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్-
మానిటైజేషన్ లక్ష్యం
గ్రాడ్యుయేట్ డిగ్రీకి సమానమైన పూర్తి చేసిన మరియు కనీసం
నాలుగేళ్ల వ్యవధిలో దాదాపు రూ.6 లక్షల కోట్ల విలువైన మూడు సంవత్సరాల వృత్తిపరమైన పని అనుభవం ఉన్న వ్యక్తుల

Team AKS www.aksias.com 8448449709 


15
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
కోసం ఫెలోషిప్లు ఒకటి నుండి రెండు సంవత్సరాల కాలానికి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. పశ్చిమ బెంగాల్లోని మైయాలో
ఇవ్వబడతాయి. ఉన్న తాత్కాలిక టెర్మినల్ నిర్వహణ మరియు నిర్వహణ కోసం
M/s రాజేష్ ఆటో మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు M/s
వాటర్వేస్ కాన్క్లేవ్ 2022
జిమెక్స్ ఇంటర్నేషనల్తో IWAI ద్వారా రెండు వేర్వేరు అవగాహన
వాటర్వేస్ కాన్క్లేవ్ 2022ని ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి.
ఆఫ్ ఇండియా (IWAI) 2022 ఏప్రిల్ 11 మరియు 12
తేదీలలో అస్సాంలోని డిబ్రూఘర్లో నిర్వహించింది. ఈ సమ్మేళనం
పత్తి దిగుమతిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు
యొక్క లక్ష్యం దేశం యొక్క ఈశాన్య ప్రాంతంలో అంతర్జాతీయ పత్తి ధరలను తగ్గించేందుకు, పత్తి దిగుమతులపై అన్ని
మరియు దేశీయ జలమార్గ పర్యావరణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని కస ్ట మ్ స్ సుంకాలను మినహాయించాలని భారత ప్రభుత్వం
ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టడం. ఈ సమ్మేళనం యొక్క నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ మినహాయింపు వస్త్ర
పరిశ్రమ భాగస్వామి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ గొలుసు, నూలు, తయారు చేసిన వస్తువులు మరియు వస్త్రాలకు
కామర్స్ & ఇండస్ట్రీ (FICCI). ప్రయోజనం చేకూరుస్తుంది, అలాగే వినియోగదారులకు మరియు
వస్త్ర పరిశ్రమకు ఉపశమనం కలిగిస్తుంది.
కాన్క్లేవ్ను ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాలు
మరియు ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ముడి పత్తిపై 5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్

S
ఈ సమావేశానికి సీనియర్ ప్రభుత్వ అధికారులు, పాలసీ
ప్లానర్లు, రంగ నిపుణులు, దేశీయ మరియు అంతర్జా తీ య
పెట్టుబడిదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్లు, క్రూయిస్ టూరిజం
డెవలప్మెంట్ సెస్ (AIDC) మరియు 5 శాతం బేసిక్ కస్టమ్స్
డ్యూటీ (BCD) తొలగించాలని పరిశ్రమ డిమాండ్ చేసింది.

పత్తి దిగుమతికి వ్యవసాయ మౌలిక సదుపాయాల


K
పరిశ్రమ, నౌకల యజమానులు మరియు ఆపరేటర్లు, కార్గో అభివృద్ధి సెస్ మరియు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు సెంట్రల్
పోర్టర్స్ ప్రతినిధులు వంటి జలమార్గ పర్యావరణ వ్యవస్థలోని బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ (CBIC) ద్వారా
వివిధ వాటాదారులు మరియు భారతదేశంలోని సముద్ర దేశాల తెలియజేయబడింది.
ప్రభుత్వాల ప్రతినిధులు హాజరయ్యారు. ,
ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది?
A
సమ్మేళనం యొక్క లక్ష్యం
14 ఏప్రిల్ 2022 నుండి, ఈ నోటిఫికేషన్ అమలులోకి
ఈ సమ్మేళనం యొక్క లక్ష్యం దేశంలోని ఈశాన్య ప్రాంత వచ్చింది మరియు 30 సెప్టెంబర్ 2022 వరకు ఇది అమలులో
అభివృద్ధి కోసం మల్టీమోడల్ ప్రాజెక్ట్లను వేగంగా ట్రాక్ చేయడం, ఉంటుంది.
తద్వారా వ్యాపార అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు మరియు
కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఉపాధి కల్పనను మెరుగుపరచడం.
ముడి పత్తి దిగుమతిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు
అవగాహన ఒప్పందంపై సంతకాలు
భారతదేశంలో పత్తి ధరపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని
గౌహతి విశ్వవిద్యాలయం (GU) మరియు IWAI చూపుతుంది. ఇది ఈ పరిశ్రమకు సహాయపడే వస్తువుల ధరలను
పరిశోధన మరియు అభివృద్ధి తో పాటు ఇన్ల్యాండ్ వాటర్వేస్లో తగ్గించడంలో సహాయపడుతుంది.
పెట్టు బ డి మరియు కన్సల్టెన్సీపై అవగాహన ఒప్పందంపై
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ గురించి
సంతకం చేశాయి. బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్
ఇది భారతదేశంలో GST, కస్ట మ్ స్, సర్వీస్ టాక్స్,
(BCPL), డిబ్రూఘర్ మరియు IWAI కూడా అంతర్గత జల
సెంట్రల్ ఎక్సై జ్ మరియు నార్కోటిక్స్ నిర్వహణకు బాధ్యత
రవాణా ద్వారా కార్గో రవాణా కోసం ఒక అవగాహన ఒప్పందంపై
వహించే ప్రభుత్వ నోడల్ జాతీయ ఏజెన్సీ. 1855లో కస్టమ్స్ &
సంతకం చేశాయి. అంతర్గత జల రవాణా ద్వారా స్టీల్ కార్గో
సెంట్రల్ ఎక్సైజ్ విభాగాన్ని బ్రిటీష్ గవర్నర్-జనరల్ ఆఫ్ ఇండియా
రవాణా కోసం టాటా స్టీల్తో IWAI ఒక అవగాహన ఒప్పందాన్ని
స్థాపించారు, దేశంలో కస్టమ్స్ చట్టాలను నిర్వహించడం మరియు
కూడా కుదుర్చుకుంది. నౌకలు మరియు సిబ్బంది శిక్షణ కోసం
భూ ఆదాయాలు మరియు దిగుమతి సుంకాల సేకరణ లక్ష్యంతో
ఇండియన్ రిజిసర్
్ట ఆఫ్ షిప్పింగ్తో త్రిపుర ప్రభుత్వం ఒక అవగాహన

Team AKS www.aksias.com 8448449709 


16
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఇది స్థాపించబడింది. ఆమోదించబడ్డాయి.

టెక్స్టైల్స్ కోసం PLI పథకం ఎగుమతి ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (EPCG) పథకంలో
గార్మెంట్ మరియు టెక్స్టైల్ రంగానికి రూ. 10,683 సడలింపు
కోట్ల ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం ఎగుమతి ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (EPCG) పథకం
కింద, భారత కేంద్ర ప్రభుత్వం 61 కంపెనీల ఆర్థిక సహాయానికి కింద వ్యాపారం చేయడం సులభతరం చేయడానికి వివిధ
ఆమోదం తెలిపింది. విధానాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ సడలించింది, . ఈ పథకం
ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు, అరవై కింద, ఎగుమతి చట్టాలకు లోబడి మూలధన వస్తువుల దిగుమతులు
ఏడు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. సుంకం లేకుండా అనుమతించబడతాయి.

ఆమోదించబడిన 61 దరఖాస్తుదారుల నుండి మొత్తం పథకం కింద, ఆథరైజేషన్ హోల్డర్ లేదా ఎగుమతిదారు
పెట్టుబడి రూ. 19,077 కోట్లు, ఐదు సంవత్సరాల కాలంలో రూ. ఆరు సంవత్సరాల వ్యవధిలో విలువ పరంగా ఆదా చేయబడిన
184,917 కోట్ల టర్నోవర్ అంచనా వేయబడింది. వాస్తవ సుంకం కంటే ఆరు రెట్లు విలువైన పూర్తి వస్తువులను
ఎగుమతి చేయాలి.
ఈ రంగంలో పెట్టుబడి దాదాపు 2,40,134 ఉద్యోగాల
సృష్టికి దోహదపడుతుంది.

S
ఈ PLI పథకం మానవ నిర్మిత ఫైబర్ (MMF) దుస్తులు,
MMF బటలు
్ట మరియు ఇతర సాంకేతిక వస్త్ర ఉత్పత్తుల వంటి వస్త్ర
EPCG పథకం యొక్క లక్ష్యం మూలధన వస్తువుల
దిగుమతిని సులభతరం చేయడం, తద్వారా నాణ్యమైన వస్తువులు
మరియు సేవలను ఉత్పత్తి చేయడం మరియు దేశం యొక్క తయారీ
పోటీతత్వాన్ని పెంచడం.
K
సంబంధిత ఉత్పత్తుల కోసం.
మార్పులు
ఈ పథకం లక్ష్యం
స్కీమ్లో చేసిన మార్పులలో ఎగుమతి బాధ్యతల వార్షిక
ఈ PLI పథకం MMFలు, సాంకేతిక వస్త్రాలు మరియు నివేదికకు సంబంధించినవి ఉన్నాయి, ఎగుమతిదారులు ప్రతి
వస్త్రా ల దేశీయ తయారీని పెంచడంలో సహాయపడుతుంది. సంవత్సరం ఏప్రిల్ 30 నాటికి బదులుగా ఏటా జూన్ 30లోగా ఫైల్
A
భారతదేశంలో ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి ఐదు చేయవచ్చు, అయితే ఏదైనా ఆలస్యం జరిగితే రూ. 5,000 ఆలస్య
సంవత్సరాల పాటు ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని రుసుము చెల్లించబడుతుంది. ఎగుమతి బాధ్యత పొడిగింపు కోసం
అందిస్తుంది. ఈ PLI దేశం యొక్క ఎగుమతులు మరియు ఏవైనా అభ్యర్థనలు గతంలో మాదిరిగానే 90 రోజులకు బదులుగా
తయారీ సామర్థ్యాలను పెంపొందించడంలో సహాయపడుతుంది. గడువు ముగిసిన ఆరు నెలలలోపు చేయాలి. అయితే, ఆరు నెలల
పథకం యొక్క భాగాలు తర్వాత మరియు ఆరేళ్ల వరకు చేసే దరఖాస్తులకు రూ. 10,000
ఆలస్య రుసుము విధించబడుతుంది. అలాగే, బ్లాక్ల వారీగా ఎగుమతి
పథకం రెండు భాగాలుగా విభజించబడింది.
బాధ్యత పొడిగింపు కోసం ఏవైనా అభ్యరన
్థ లు గడువు ముగిసిన ఆరు
1 వ భాగము నెలలలోపు చేయాలి మరియు ఆరు నెలల తర్వాత మరియు ఆరు
పథకం యొక్క పార్ట్ 1 కింద, రూ. 300 కోట్లు కనీస సంవత్సరాల వరకు సమర్పించిన ఏవైనా దరఖాస్తులకు ప్రతి రూ.
పెట్టుబడి, మరియు రూ. 600 కోట్ల కనీస టర్నోవర్ సాధించాలి. 10,000 ఆలస్య రుసుము చెల్లించబడుతుంది. ఆరు సంవత్సరాల
తర్వాత సమర్పించిన ఏవైనా దరఖాస్తులకు సంవత్సరానికి రూ.
2వ భాగము
5000 రుసుము వసూలు చేయబడుతుంది. ఇంతకు ముందు,
ఈ భాగం కింద, రూ. 100 కోట్లు కనీస పెట్టుబడి, నిర్దిష్ట సమయ పరిమితి లేదు, ఇది వివిధ విచక్షణ వివరణలకు
మరియు రూ. 200 కోట్ల కనీస టర్నోవర్ సాధించాలి. దారితీసింది. దీనితో పాటు, EPCG పథకం కింద డిఫాల్ట్గా స్క్రిప్ల
స్వీక రించిన దరఖా స్తుల్లో, పార్ ట్ 1 కిం ద 1 5 (RoDTEP/ MEIS/RoSCTL) ద్వారా కస్టమ్స్ డ్యూటీని
దరఖాస్తులు ఆమోదించబడ్డాయి, పార్ట్ 2 కింద 52 దరఖాస్తులు చెల్లించే సౌకర్యం ఉపసంహరించబడింది.

Team AKS www.aksias.com 8448449709 


17
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

3. అంతర్జాతీయ సంబంధాలు
అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ రద్దు! తాజాగా ఎంఎఫ్‌ఎ న్‌ రద్దు తో రష్యా నుంచి జపాన్‌కు జరిగే
దిగుమతుల ధరవరలపై ప్రభావం పడనుంది. విదేశీమారకద్రవ్య
శ్రీలంకలోఅధ్యక్ష తరహా పాలనా వ్యవస్థకు చరమగీతం
చట్ట నిబంధనల్ని కూడా పార్లమెంటు సవరించింది. రష్యాతో
పాడాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీసమగీ జన బలవేగయ (ఎస్‌జేబీ)
కొత్తగాపెట్టుబడుల్ని, వాణిజ్యాన్ని నిషేధించింది.
ప్రతిపాదించింది. దాని స్థా న ంలో ప్రజాస్వామ్యవిధానాన్ని
ప్రవేశపెట్టాలని కోరుతూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ పాక్‌లో మంత్రివర్గ ప్రమాణస్వీకారం
బిల్లునుప్రవేశపెట్టింది. 1978 నుంచి అమల్లో ఉన్న కార్యనిర్వాహక
పాకిస్థా న్ లో
‌ దాదాపు పది రోజుల కసరత్తు ఓకొలిక్కి
అధ్యక్ష తరహా పాలనావ్యవస్థ రద్దు కోరుతూ 21 రాజ్యాంగ
రావడంతో కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. 34
సవరణ ముసాయిదా బిల్లును స్పీకర్‌కు తాముసమర్పించినట్లు
మందిసభ్యులున్న కేబినెట్‌లో అనుభవానికి, కొత్త రక్తా ని కి
ఎస్‌జేబీ నేత సాజిత్‌ ప్రేమదాస పార్లమెంటులో వెల్లడించారు.ఆ
ప్రధానమంత్రి షెహబాజ్‌షరీఫ్‌ సమప్రాధాన్యం ఇచ్చారు. కనీసం
బిల్లు ఆమోదం పొందితే అధ్యక్షుడు దేశాధినేతగా, కమాండర్‌ఇన్‌
20 మంది తొలిసారిగా మంత్రులయ్యారు.సెనేట్‌ ఛైర్మన్‌ సాధిఖ్‌
చీఫ్‌గాకొనసాగుతారు.

S
కమలా హారిస్, జుకెర్‌బర్గ్‌లపై రష్యా నిషేధం
సంజ్రాని కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించారు. 31
మంది కేబినెట్‌ మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులతో
షెహబాజ్‌తొలిసమావేశం నిర్వహించారు. భాగసామ్య పక్షాలతో
K
అమెరికాఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఫేస్‌బు క్‌
పలుమార్లు చర్చలు జరిపాక, మంత్రివర్గ కూర్పును ఖరారు
అధిపతి మార్క్‌ జుకెర్‌బర్గ్, మరికొందరు అమెరికా ప్రముఖులపై
చేశారు. ప్రధాని షెహబాజ్‌ సారథ్యంలోనిపాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-
ప్రయాణపరమైన నిషేధాన్ని విధిస్తున్నట్లురష్యా ప్రకటించింది.
ఎన్‌ పార్టీకి 13 మంత్రి పదవులు దక్కగా, రెండోస్థానంలో ఉన్న
అమెరికాకు చెందిన 29 మంది, కెనడాకు చెందిన 61 మందిపై
బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)
ఈనిషేధం నిరవధికంగా కొనసాగుతుందని తెలిపింది.
A
కి 9 బెర్తులు ఇచ్చారు. మంత్రుల హోదాతో మరో ముగ్గురు
నాటోలో చేరవద్దని స్వీడన్, ఫిన్లాండ్‌లను హెచ్చరించిన
ప్రత్యేకసలహాదారులను కూడా నియమించారు. మంత్రివర్గంలో
రష్యా (అంతర్జాతీయ
అయిదుగురు మహిళలకే అవకాశంచిక్కింది.
ఉక్రెయిన్‌పైసైనిక చర్య క్రమంలోనే నాటోలో చేరవద్దని
రష్యా చేతికి మేరియుపొల్‌
స్వీడన్, ఫిన్లాండ్‌ల ను రష్యాహెచ్చరించింది. బహిరంగంగా,
దౌత్య మార్గాల ద్వారా ఆ రెండు దేశాలనుహెచ్చరించినట్టు రష్యా ఉ క్రె యి న్ ‌పై ర ష్ యా యు ద ్ధం లో కీ ల క ప రి ణా మ ం
విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవావెల్లడించారు. చోటుచేసుకుంది. దాదాపు 7 వారాల పోరాటం తర్వాతఉక్రెయిన్‌
ప్రధాన నగరాల్లో ఒకటైన మేరియుపొల్‌పై పట్టు సాధించినట్లు
రష్యాకు ఎంఎఫ్‌ఎ న్‌ హోదాను రద్దు చేసిన జపాన్‌
ర ష్ యా ప్ర క టించింది . అ క ్క డ త మ బ ల గా లు ఇ ం కా
(అంతర్జాతీయ
పోరాడుతున్నాయని ఉక్రెయిన్‌ప్రకటించినప్పటికీ పుతిన్‌ సేనలకు
తమతోవాణిజ్యం పరంగా రష్యాకు ఉన్న ‘అత్యంత నగరం చిక్కినట్లేనని తెలుస్తోంది. అదేవాస్తవమైతే ఫిబ్రవరి 24వ
ప్రాధాన్య దేశం’ (ఎంఎఫ్‌ఎ న్‌) హోదానుజపాన్‌ పార్లమెంటు తేదీన యుద్ధం ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్‌నగరంఒకదానిని
లాం ఛ న ం గా ర ద్ దు చే సింది . ఉ క్రె యి న్ ‌ దు రా క్ర మ ణ కు రష్యా స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌తరఫున
రష్యాప్రయత్నిస్తుండడాన్ని నిరసిస్తూ విధిస్తున్న ఆంక్షల్లో భాగంగా ఇంకాపోరాడుతున్న కొద్దిమందిని మేరియుపొల్‌లోని అజోవ్‌స్తల్‌
ఈ చర్యచేపట్టినట్లు ప్రకటించింది. రష్యాకు చెందిన ఎనిమిది మంది ఉక్కు కర్మాగారంలోబంధించినట్ లు రష్యా తెలిపింది. తూర్పు
దౌత్య, వాణిజ్యఅధికారుల్ని జపాన్‌ మార్చిలోనే బహిష్కరించింది. భాగంపై పూర్తిస్థాయిలో పట్టుసాధించడానికి వీలుపడేలా ముందుగా

Team AKS www.aksias.com 8448449709 


18
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఈ దక్షిణ నగరాన్ని హస్తగతం చేసుకోవాలని గతఏడు వారాలుగా దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 30 మందిమృతిచెందగా..
రష్యా ప్రయత్నిస్తోంది. దాదాపు నగరమంతటినీ గుప్పిట పట్టామనీ, ఇందులో మహిళలు, పిల్ల లు కూడా ఉన్నారు. 26 పాక్‌
మిగిలినవారు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే ప్రాణభిక్ష విమానాలుదాడుల్లో పాల్గొన్నాయి. తాలిబన్‌ పోలీస్‌ చీఫ్‌ అధికార
పెడతామని రష్యాప్రకటించింది. వారందరినీ జెనీవా ఒప్పందం ప్రతినిధి దాడులనుధ్రువీకరించారు. గోర్బ్స్‌ జిల్లా మాస్ట ర్ ‌బెల్‌
ప్రకారం యుద్ధ ఖైదీలుగా పరిగణించిసదుపాయాలు కల్పిస్తామని ప్రాంతంలో పాక్‌దళాలు, తాలిబన్‌బలగాలు ఘర్షణకు దిగాయి.
వెల్లడించింది. పాకిస్థాన్‌ భూభాగంలోకి వచ్చే ఉత్తరవజీరిస్థాన్‌లోని ప్రభుత్వ
వ్యతిరేక ఉగ్రవాదులను వైమానిక దాడులతోమట్టు బెట్టి నట్ లు
ఈ నగరం ఎందుకు కీలకం?
తెలుస్తోంది. దాడులపై ఇటు పాక్‌ ప్రభుత్వం కానీ, అటుఅఫ్గాన్‌
రష్యా పట్టు సాధించామని చెబుతున్న ఉక్రెయిన్‌లో ని
పాలకుల నుంచి కానీ ఎటువంటి వివరణ వెలువడలేదు.
మేరియుపొల్‌ నగరంవ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతం.
ఖోస్ట్‌లోనివసిస్తున్న వజీరిస్థాన్‌ప్రాంత గిరిజన తెగల నాయకుడొకరు
తూర్పు అజోవ్‌ సముద్ర తీరంలోని ప్రధానఓడరేవు పట్టణమిది.
వజీరిస్థాన్‌నుంచి వలస వచ్చినవారి శిబిరాలే లక్ష్యంగా పాక్‌దళాలు
దీనిపై పట్టు సాధించడం రష్యాకు ఎందుకు కీలకమంటే...
వైమానిక దాడులకుపాల్పడినట్లు తెలిపారు.
రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన ఉక్రెయిన్‌లో ని

S
డాన్‌బాస్‌కు, 2014లోపుతిన్‌ ఆక్రమించిన క్రిమియాకు మధ్యలో
మేరియుపొల్‌ ఉంది. అంటే ఇక నుంచిక్రిమియాకు, డాన్‌ బాస్‌
ప్రాంతానికి మధ్య భూమార్గంలో రవాణాకు ఎలాంటిఅడ్డంకులు
‘ఇండో - పసిఫిక్‌లో స్వేచ్ఛ’కు కట్టుబడి ఉన్నాం: రాజ్‌నాథ్‌
అత్యంతకీలకమైన ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో
స్వేచ్ఛాయుత వాణిజ్య, రవాణాకార్యకలాపాల కోసం అమెరికాతో
K
ఉండవు. క్రిమియా నుంచి పోరాడుతున్న రష్యా సైన్యానికి, లుహాన్స్క్, కలిసికట్టు గా కృషిచేసేందుకు భారత్‌ కట్టు బ డిఉందని రక్షణ
దొనెట్స్క్‌ ప్రాంతాల్లో పోరాడుతున్న దళాలకు సమన్వయం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌పునరుద్ఘాటించారు. హవాయిలోని ఇండో
మరింతపెరుగుతుంది. -పసిఫిక్‌ అమెరికా కమాండ్‌ ప్రధాన కార్యాలయాన్ని తాజాగా
ఆయన సందర్శించారు.రక్షణ రంగంలోని అన్ని విభాగాల్లో
మేరియుపొల్‌ విజయం కేవలం అజోవ్‌ సముద్ర తీర
ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతంచేసుకోవడంపై
A
ప్రాంతానికే పరిమితం కాదు. ఇదిత్వరలో నల్ల సముద్రంపై రష్యా
అక్కడి ఉన్నతాధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.
సేనలు పట్టు సాధించటానికీ తోడ్పడనుంది.

ఉక్కు, బొగ్గు, మొక్కజొన్న ఎగుమతులకు ఈ నగరం కీలక ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు
కేంద్రం. భారత్‌ఎన్నిక

ఉత్తర కొరియాలో భారీ పౌర కవాతు అంతర్జా తీ యఉమ్మడి వేదిక ఐరాసలో మన దేశం
కీలక విజయాలను నమోదు చేసింది. యూఎన్‌ ఆర్థిక,
ఉత్త ర కొరియా వ్యవస్థా ప కుడు, తన తాత కిమ్‌ ఇల్‌
సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు భారత్‌ ఎన్నికైంది.
సంగ్‌ జయంతిని పురస్కరించుకొనిరాజధాని ప్యాంగ్యాంగ్‌లో
ఐక్యరాజ్యసమితికిఉన్న ఆరు కీలక విభాగాల్లో ఆర్థిక, సామాజిక
నిర్వహించిన భారీ పౌర కవాతులో ఆ దేశ పాలకుడు కిమ్‌జోంగ్‌
మండలి ఒకటి. ఐరాస సర్వప్రతినిధిసభ నుంచి ఎన్నికైన 54
ఉన్‌ పాల్గొన్నారు. ఇందులో వేలమంది ఒక క్రమపద ్ధ తి లో
దేశాల ప్రతినిధులు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు.దీనికి
మార్చింగ్‌చే స్తూ కిమ్‌ కుటుంబం పట ్ల తమ విధేయతను
సంబంధించిన సామాజిక అభివృద్ధి కమిషన్, ఎన్జీవోస్‌ కమిటీ,
చాటుకున్నారు. వేల మంది నృత్యప్రదర్శన నిర్వహించారు. ఈ
కమిషన్‌ఆ న్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్, ఆర్థిక,
కార్యక్రమంలో ఎలాంటి సాయుధ సంపత్తినిప్రదర్శించలేదు.
సామాజిక, సాంస్కృతికహక్కుల కమిటీలలో భారత్‌కు ప్రాతినిధ్యం
అఫ్గాన్‌ప్రావిన్సులపై పాక్‌వైమానిక దాడులు లభించింది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి
మనదేశ రాయబారి ప్రీతి శరణ్‌వరుసగా రెండోసారిఎన్నికయ్యారు.
అఫ్గానిస్థాన్‌లోని ఖోస్ట్, కునార్‌ప్రావిన్సులపై పాక్‌వైమానిక

Team AKS www.aksias.com 8448449709 


19
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
విజయానికి సహకరించిన సభ్య దేశాలు అన్నిటికీ ఐరాసలోని రష్యా బొగ్గుపై నిషేధానికి ఐరోపా దేశాల సమష్టి నిర్ణయం
భారతశాశ్వత మిషన్‌కృతజ్ఞతలు తెలిపింది.
ఉక్రెయిన్‌పైయుద్ధం కొనసాగిస్తున్న రష్యా ఆర్థిక వనరులను
సైనిక చర్య ఆపేది లేదు: పుతిన్‌ప్రకటన దెబ్బతీసేందుకు ఆ దేశంపైఆంక్షలను తీవ్రతరం చేయాలని
ఐరోపా సమాజం (యూరోపియన్‌ యూనియన్‌ - ఈయూ)
‘ప్రత్యేకసైనిక చర్య’ విషయంలో వెనక్కి తగ్గేది లేదని
నిర్ణయించింది. బుచా, మేరియుపొల్‌తదితర నగరాల్లో అమాయక
రష్యా మరోసారితేల్చిచెప్పింది. ‘ఉక్రెయిన్‌లో మా సైనికులవి
పౌరులపై రష్యాసైనికుల దారుణాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో
ఘనమైన లక్ష్యాలు. అనుకున్నదాన్ని సాధిస్తాం. ప్రత్యామ్నాయం
బ్రసెల్స్‌లో ఈయూ సభ్య దేశాలుభేటీ అయ్యాయి. తొలివిడతలో
లేకపోవడంతోనే ఉక్రెయిన్‌పై ఆపరేషన్‌చే పట్టాం. అది సరైన
విద్యుదుత్పత్తి, పరిశ్రమలకు అత్యంత కీలకమైనబొగ్గు దిగుమతులను
నిర్ణయం. డాన్‌బాస్‌ప్రజలకు సాయపడడం, రష్యా స్వీయభద్రతకు
నిలిపివేసేందుకు ఈయూ సిద ్ధ మ య్యింది. అయితే, చమురు,
చర్యలు చేపట్టడం దీని ఉద్దేశం. ముఖ్యంగా డాన్‌బాస్‌ ప్రాంత
సహజవాయువు కొనుగోళ్ల నిలిపివేతకు చర్యలు తీసుకోలేమన్న
ప్రజలకుసాయపడడం మా ధ్యేయం. అక్కడివారి సమస్యలకు
అశక్త త ను అది వ్యక్తంచేసింది. ఐరోపా సమాజంలోని 27
శాం తి యు త ప రి ష్ కా ర ం చూ ప డా ని కి ఉ క్రె యి న్ ‌ వ ర్ గా లు
సభ్య దేశాలు తమ బొగ్గు, చమురు, సహజవాయులఅవసరాల
నిరాకరిస్తున్నాయి’ అని అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు.మాస్కో

నేతఅలెగ్జాండర్‌లుకషెంకోతోనూ చర్చలు జరిపారు.

2/3వ వంతు పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు: ఐరాస S


వెలుపల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెలారస్‌
కోసం ప్రధానంగా రష్యాపైనే ఆధారపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై
దాడినితీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆ దేశాలు..రష్యాపై చర్య తీసుకోక
తప్పనిపరిస్థితుల్లో ఇంధనాల దిగుమతిపై పునరాలోచనలో పడ్డాయి.
బొగ్గును కొద్దినెలల్లో ఇతర దేశాల నుంచి తెప్పించుకోవచ్చని,
K
యుద్ధంకారణంగా ఉక్రెయిన్‌లో మూడింట రెండొంతుల చమురు, గ్యాస్‌ సరఫరాలకుఇప్పటికిప్పుడు ఈయూ దేశాలు

మంది పిల్ల లు తమ ఇళ ్ల ను వీడిపోవాల్సి వచ్చిందని ఐరాస ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదనిఇంధన

అంచనా వేసింది. ఇప్పటికే 142 మంది పిల్ల లు ప్రాణాలు నిపుణులు చెబుతున్నారు. ఐరోపా దేశాలకు బొగ్గు ఎగుమతులు

కోల్పోయారని తెలిపింది. మూడు వైపుల నుంచి రష్యా సేనలు నిలిచిపోతేరష్యా ఏడాదికి రూ.33,423 కోట్ల (440 కోట్ల డాలర్ల)
A
వెళ్లిడాన్‌బాస్‌ప్రాంతాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తాయని బ్రిటన్‌కు ఆదాయాన్ని కోల్పోవాల్సివస్తుందని ఈయూ ఎగ్జిక్యూటివ్‌కమిషన్‌

చెందినవిశ్రాంత జనరల్‌రిచర్డ్‌బరోన్స్‌అభిప్రాయపడ్డారు. తెలిపింది.

అవిశ్వాసంతో పదవిని కోల్పోయిన తొలి పాక్‌ప్రధాని పాక్‌జాతీయ అసెంబ్లీ పునరుద్ధరణ

ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్థా న్ ప్ర


‌ ధానమంత్రి ఇమ్రాన్‌ఖా న్‌పై ప్రతిపక్షాలు
ప్రతిపాదించిన అవిశ్వాసతీర్మానాన్ని రద్దు చేస్తూ జాతీయ అసెంబ్లీ
పాకిస్థాన్ప్ర
‌ ధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చివరకు ఓటమి తప్పలేదు.
డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరితీసుకొన్న వివాదాస్పద నిర్ణయాన్ని
342 మంది సభ్యులున్నపాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాల
పాక్‌ సుప్రీంకోర్టు తప్పుబట్టింది.ఖాసిం నిర్ణయాన్ని కొట్టివేస్తూ
అవిశ్వాస తీర్మానం నెగ్గింది.తీర్మానానికి అనుకూలంగా 174
జాతీయ అసెంబ్లీని పునరుద్ధరిస్తున్నట్లుగాప్రకటించింది.ఇక ప్రధాని
మంది మద్దతు పలికారు. దీంతో ఇమ్రాన్‌పదవీచ్యుతుడయ్యారు.
ఇమ్రాన్‌కు అవిశ్వాసాన్ని ఎదుర్కోక తప్పనిపరిస్థితి ఏర్పడింది.
పాక్‌ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కోల్పోయినతొలి
ప్రధానిగా ఆయన మిగిలిపోయారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ - అధికారపార్టీ పాకిస్థాన్‌తెహ్రీక్‌ఏ ఇన్సాఫ్‌కు చెందిన డిప్యూటీ
నవాజ్‌పార్టీ అధినేత షెహబాజ్‌షరీఫ్‌(నవాజ్‌షరీఫ్‌సోదరుడు) స్పీకర్‌ఖాసిం సూరి ప్రతిపక్షాలు ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై
తదుపరి ప్రధానిఅయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్‌జాతీయ అసెంబ్లీ పెట్టిన అవిశ్వాసతీర్మానం ప్రతిపాదనను ఏప్రిల్‌3న రద్దు చేశారు.
స్పీకర్‌అసద్‌ఖైసర్, డిప్యూటీ స్పీకర్‌ఖాసిం సూరి తమ పదవులకు ప్రభుత్వాన్ని కూల్చేందుకుజరుగుతున్న ‘విదేశీ కుట్ర’కు అవిశ్వాస
రాజీనామా చేశారు. తీర్మానంతో సంబంధం ఉందంటూ ఖాసింఅప్పట్లో తన నిరయా
్ణ న్ని

Team AKS www.aksias.com 8448449709 


20
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

సమర్థించుకున్నారు. దీని వెనువెంటనే ప్రధానమంత్రిఇమ్రాన్‌ఖాన్‌ వారి సూచనలతో ప్రభుత్వాన్నినడపాలని పేర్కొన్నాయి. ఈ

సూచన మేరకు పాక్‌జాతీయ అసెంబ్లీని దేశాధ్యక్షుడు ఆరిఫ్‌అల్వి క్రమంలోనే ప్రభుత్వం ఆర్థిక సలహా మండలిని ఏర్పాటుచేసింది.

రద్దు చేశారు. మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్‌ ఈ చర్యలతో రష్యాపై ఆంక్షలు కఠినం


కొంత ఉపశమనంపొందినా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌
రష్యానిరాయుధులు, మహిళలు, పిల్లలను సైతం ఏమాత్రం
ఉమర్‌ అతా బందియాల్‌ నేతృత్వంలోనిఅయిదుగురు సభ్యుల
కనికరించకుండా హతమారుస్తోందనిప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం
ధర్మాసనం డిప్యూటీ స్పీకర్‌ఖాసిం నిరయా
్ణ న్ని రాజ్యాంగవిరుద్ధంగా
వ్యక్తం చేశాయి. ఆ దేశం తీరు ఏమాత్రం సమర్థనీయంకాదన్నాయి.
ప్రకటించింది, ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పింది.
ఇప్పటికే విధించిన ఆంక్షలకు అదనంగా ఐదో విడతలో
సర్వప్రతినిధి సభలో ఓటింగ్‌కు భారత్‌దూరం మరికొన్నిటితోరష్యాను ఉక్కిరిబిక్కిరి చేయాలని నిర్ణయించాయి.

ఐరాసమానవ హక్కుల మండలి నుంచి రష్యాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌కుమార్తెలిద్దరికీ ఇవి తప్పవని అమెరికా

తొలగించే అంశంపై ఐరాస సర్వప్రతినిధి సభలోఓటింగ్‌ సహా కొన్ని దేశాలు తేల్చిచెప్పాయి.కొత్తగా నాలుగు రష్యా బ్యాంకుల

జరిగింది. తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు, వ్యతిరేకంగా లావాదేవీలను కఠినతరం చేయనున్నాయి. తమ ఆర్థికవ్యవస్థలోకి

24 దేశాలు ఓటు వేశాయి. భారత్‌ సహా మొత్తం 58 దేశాలు అడుగుపెట్టనీయకుండా వాటిపై నిషేధం విధించాయి. అమెరికా

S
ఓటింగ్‌కు గైర్హా జ రయ్యాయి.దీంతో ఐరాస మానవ హక్కుల
మండలి నుంచి రష్యా తొలగింపు ఖరారైనట్టేనని సంబంధితవర్లు
గా
తెలిపాయి. రష్యా, ఉక్రెయిన్‌లు శాంతియుత మార్గంలో హింసకు
పౌరులు ఈబ్యాంకులతో లావాదేవీలు చేయకుండా, ఆ దేశంలో
పెట్టుబడులు పెట్టకుండాఅడ్డుకట్ట పడింది. పుతిన్‌ కుటుంబంపైనే
కాకుండా ప్రధాని మిఖైల్‌మిషుస్తిన్‌కుటుంబం, విదేశాంగ మంత్రి
K
ముగింపుపలకాలని ఐరాసలో భారత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి సెర్గీ లవ్రోవ్, రష్యా భద్రతా మండలిసభ్యులు తదితరులనూ ఆంక్షల

చెప్పారు. అందుకే తాముఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు చట్రంలోకి తెచ్చినట్లయింది. పుతిన్‌ సన్నిహితులకుఅమెరికాలో

తెలిపారు. ఉన్న ఆస్తుల్ని స్తంభింపజేస్తా రు . ఐరాస మానవ హక్కుల


కమిషన్‌నుంచి రష్యాను సస్పెండ్‌ చేయాలన్న తీర్మానంపై సర్వ
శ్రీలంకలో ఆర్థిక సలహా మండలి నియామకం ప్రతినిధి సభ ఏప్రిల్‌ 7న ఓటింగ్‌ నిర్వహించనుంది. దీని కోసం
A
తీవ్ర ఆర్థిక సంక్షోభంతోకొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను అత్యవసరంగా సమావేశం కానుంది.మరికొన్ని ఐరోపా దేశాలు
గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలుతీసుకుంటోంది. రష్యా దౌత్యవేత్తల్ని బహిష్కరించాయి. బొగ్గుదిగుమతులు సహా
సంక్షోభం నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు ఆర్థిక ఐదో విడత కింద మరిన్ని ఆంక్షల్ని పరిశీలిస్తున్నట్లుయూరోపియన్‌
నిపుణులతోసలహా మండలిని ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ కమిషన్‌ తెలిపింది. రష్యా నౌకల్ని, ఆ దేశ నిర్వహణలో ఉన్న
ద్రవ్య నిధి సంస్థ సహకారంతోముందుకు సాగుతూ... దేశ ఆర్థిక ఓడల్నిఈయూ రేవుల్లోకి రానివ్వకుండా నిషేధాన్ని విధించాలని
పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ మండలిప్రభుత్వానికి సూచనలు తీర్మానించారు. బుచాలోజరిగిన మారణహోమంపై విచారణ
ఇవ్వనుంది. జరపాలని చైనా డిమాండ్‌చేసింది.

శ్రీలంక సెంట్రల్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ ఇంద్రజీత్‌ శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ఎత్తివేత
కుమారస్వామి, ప్రపంచబ్యాంకు మాజీ ముఖ్య ఆర్థికవేత్త శాంత
శ్రీలంకలోవిధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తూ
దేవరాజన్‌తదితరులను ప్రభుత్వం ఈమండలిలో నియమించింది.
అధ్యక్షుడు గొటబాయ రాజపక్సనిరయ
్ణ ం తీసుకున్నారు. ఈ మేరకు
అయితే, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంకా ఆర్థికమంత్రిని
ప్రకటన వెలువరించారు. ఆర్థిక సంక్షోభంనేపథ్యంలో ప్రజలు పెద్ద
నియమించలేదు. అధ్యక్షుడు రాజీనామా చేసి అన్ని పార్టీలతో
ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో
మధ్యంతరప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు సూచించాయి.
ఏప్రిల్‌1 నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే
లేదంటే, 25 మందిఆర్థిక నిపుణులను ప్రభుత్వంలోకి తీసుకుని,
ఈనిర్ణయాన్ని ఎత్తివేస్తున్న అధ్యక్షుడు ప్రకటించారు.

Team AKS www.aksias.com 8448449709 


21
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
రష్యా నుంచి బొగ్గు దిగుమతులపై నిషేధం విచారణ ప్రారంభించిన సర్వోన్నత న్యాయస్థానం..జాతీయ అసెంబ్లీ
రద్దుకు సంబంధించి అధ్యక్షుడు, ప్రధానమంత్రి చేపట్టినచర్యలు
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాను లక్ష్యంగా
కోర్టు పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఈ వ్యవహారంపై ఏప్రిల్‌
చేసుకొని మరిన్ని కఠిన ఆంక్షలువిధించాలని ఐరోపా యూనియన్‌
4నకీలక విచారణ జరగనుంది. ఇమ్రాన్‌కు అనుకూలంగా
(ఈయూ) కార్యనిర్వాహక శాఖ యోచిస్తోంది. రష్యానుంచి బొగ్గు
తీర్పు వెలువడితే పాక్‌లో 90 రోజుల్లోగా సార్వత్రిక ఎన్నికలు
దిగుమతులను నిషేధించాలని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు
జరుగుతాయి. ప్రస్తుతం 69 ఏళ్ల ఇమ్రాన్‌ఆపదర
్ధ ్మ ప్రధానమంత్రిగా
ఉర్సులావొన్‌ డెర్‌ లెయెన్‌ తాజాగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ
కొనసాగనున్నారు. పాక్‌లో ఇప్పటివరకు ఒక్క ప్రధానికూడా ఐదేళ్ల
దిగుమతుల విలువఏటా 400 కోట్ల యూరోల వరకు ఉంటున్న
పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేసుకోకపోవడం గమనార్హం.
సంగతిని గుర్తుచేశారు.
భారత్‌-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం
అమెరికా ఖాతాల నుంచి డాలర్లలో చెల్లింపులు
జరపకుండా నిషేధం భారత, ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకార, వాణిజ్య
ఒప్పందం (ఈసీటీఏ) కుదిరింది.దీంతో భారత్‌కు చెందిన
రష్యాప్రభుత్వరంగ సంస ్థ లు రుణ చెల్లింపులను
జౌళి, తోలు, ఫర్నిచరు, ఆభరణాలు, మెషినరీ వంటి 6,000కు

రూపంలో జరపకుండా అమెరికా ఖజానా శాఖ తాజాగా

S
తమ (అమెరికా) ఆర్థిక సంస్థల్లోనిఖాతాల ద్వారా డాలర ్ల

నిషేధంవిధించింది. మాస్కోపై ఇప్పటికే విధించిన ఆంక్షలు రుణ


చెల్లింపులనుఅడ్డుకోలేకపోతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ
పైగా వస్తువులకు డ్యూటీ-ఫ్రీ సదుపాయాన్ని ఆస్ట్రే లి యా
అందించనుంది.ఈ ఒప్పందం 4 నెలల్లోగా అమలు అవుతుందని
అంచనా. వర్చువల్‌ కార్యక్రమంలో భారతప్రధాని నరేంద్ర మోదీ,
K
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మోరిసన్‌ల సమక్షంలో ఈఒప్పందంపై
అయ్యాయి. మరోవైపు- రష్యాలోతయారయ్యే వజ్రాల విక్రయాలను
భారత వాణిజ్య మంత్రి, పీయూశ్‌ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్య,
నిలువరించడంలో భారత్‌ సహకారాన్ని అమెరికాచట్ట స భ్యుల
పర్యాటక, పెట్టుబడుల మంత్రి డాన్‌టెహాన్‌లు సంతకాలు చేశారు.
బృందం తాజాగా కోరింది. రష్యా నుంచి ఎస్‌- 400 క్షిపణి
రక్షణవ్యవస్థ ల ను కొనుగోలు చేయాలన్న భారత్‌ నిర్ణ య ంపై తాజా ఒప్పందం వల్ల వచ్చే అయిదేళలో
్ల ద్వైపాక్షిక వాణిజ్యం
A
అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుతమున్న 27.5 బిలియన్‌డాలర్ల నుంచి 45-50 బి.డాలర్లకు
చేరుతుందని గోయల్‌పేర్కొన్నారు. రానున్న 5-7 ఏళ్లలో దాదాపు
పాక్‌జాతీయ అసెంబ్లీ రద్దు 10 లక్షల ఉద్యోగాలు రావొచ్చనితెలిపారు. ఒప్పందం అమల్లోకి
పాకిస్థా న్ ‌రాజకీయాలు మరో నాటకీయ మలుపు వచ్చిన రోజు నుంచే ఎగుమతుల్లో 96.4%(విలువపరంగా)
తీసుకున్నాయి. ‘అవిశ్వాసం’ ఆటలో ఆఖరి బంతివరకూ వస్తువులకు సున్నా సుంకం(డ్యూటీ ఫ్రీ)ను అందజేస్తుంది.
పోరాడతానంటూ ఇన్నాళ్లూ చెప్పుకొంటూ వచ్చిన ప్రధానమంత్రి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చాలా వరకు భారత వస్తువులపై 4-5%
ఇమ్రాన్‌ఖా న్‌ అందుకు తగ్గ ట్టే ప్రతిపక్షాలకు షాకిచ్చారు. సుంకంవర్తిస్తోంది.
ఇన్‌స్వింగింగ్‌యార్కర్‌తో వాటిని తీవ్ర ఇరకాటంలోకి నెట్టారు. ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యే వాటిలో 85% వరకు
ఇమ్రాన్‌పై విపక్షాలుప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జాతీయ వస్తువులకు సున్నాసుంకాన్ని(జీరో డ్యూటీ యాక్సెస్‌) భారత్‌అమలు
అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉంది.అయితే రాజ్యాంగ విరుద్ధంగా చేస్తుంది. బొగ్గు, ఉన్ని, ఎల్‌ఎన్‌జీ, అల్యూమినియం, మాంగనీసు,
ఉందంటూ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్‌తిరస్కరించారు. ఆ వెంటనే కాపర్, టైటానియం, జిర్కోనియం వంటివిఇందులో ఉంటాయి.
జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ దేశాధ్యక్షుడికిఇమ్రాన్‌
ఆ స్ట ్రే లి యా నుంచి ఎ క్కు వ గా ము డి ప దా ర్ థా లు ,
సిఫార్సు చేయడం, దానికి అధ్యక్షుడు ఆమోదముద్ర వేశారు.
ఇ ం ట ర్మీ డి య ట రీ ల ను మ న ప రి శ్ర మ లు ది గు మ తి
ఈపరిణామాలపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
చేసుకుంటాయి. చౌక ముడి పదార్థాలు పొందడం ద్వారా ఉక్కు,
డిప్యూటీ స్పీకర్‌నిర్ణయం, ప్రధాని సిఫార్సుకు వ్యతిరేకంగా పిటిషన్లు
అల్యూమినియం, ఫ్యాబ్రిక్‌/గార్మెంట్ల వంటి రంగాలు మరింత
దాఖలు చేశాయి. తాజాపరిణామాలపై అప్పటికే సుమోటోగా

Team AKS www.aksias.com 8448449709 


22
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
పోటీతత్వాన్నిపెంచుకోవడానికి వీలవుతుంది. అయితే కొన్ని కోసం క్లై మే ట్ యాక్షన్ ఫండింగ్లో USD 2.2 మిలియన్లు
సున్నిత రంగాలను కాపాడుకోవడం కోసంపాలు, పాల ఉత్పత్తులు, ప్రకటించారు, ఇందులో భారతదేశం కూడా ఉంది.
బొమ్మలు, ప్లాటినం, గోధుమ, బియ్యం, బంగారం, వెండి,
అడాప్ష
టే న్ ఫండ్ క్మే
లై ట్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ (AF-
ఆభరణాలు, వైద్య పరికరాలు, ముడి ఇనుము వంటి వాటి సుంకం
CIA) విండో యొక్క మొదటి రౌండ్ ఫండింగ్ స్థానిక వాతావరణ
విషయంలో భారత్‌ఎటువంటి మినహాయింపులను ఇవ్వడం లేదు.
చర్యను మెరుగుపరచడానికి మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్
శ్రీలంకకు భారత్‌చమురు సాయం గోల్స్ మరియు ప్యారిస్ ఒప్పందం యొక్క ఆశయాల విజయాలను
వేగవంతం చేయడానికి చూస్తుంది.
శ్రీలంకలో మార్చి నెలలో ద్రవ్యోల్బణం 18.7%గా
నమోదైనట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆహార పదార్థాల ప్రాజెక్ట్ స్థానిక సంస్థలను ఎనేబుల్ చేస్తుంది మరియు
ధరలురికార్డు స్థాయిలో 30.1% పెరిగాయి! ఇంధన కొరత తీవ్రంగా స్థానికంగా నడిచే అనుసరణ చర్య కోసం UNDP మరియు
ఉండటంతో భారత్‌నుంచి 40 వేల మెట్రిక్‌ టన్నుల ఇంధనంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని భాగస్వాములకు సహకరిస్తుంది.
ఓ నౌక శ్రీలంక చేరుకుంది.సంక్షోభాన్ని అధిగమించేందుకు అడాప్టేషన్ ఇన్నోవేషన్ మార్కెట్ప్లేస్ గురించి
భారత్‌ నుంచి శ్రీలంక పొందిన రుణంలో భాగంగా...నౌకలో
AIM ప్రారంభించబడిన అన్ని కొత్త నిధుల అప్లికేషన్లకు

S
డీజిల్‌ను తరలించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా
శ్రీలంకలోగురువారం 13 గంటల పాటు విద్యుత్‌ సరఫరా
నిలిచిపోయింది. పెట్రోలియంఉత్పత్తులు కొనేందుకు ఫిబ్రవరిలో
సాంకేతిక మద్దతును అందిస్తుంది. జనవరి 2021లో, క్లైమేట్
అడాప్ టే ష న్ సమ్మిట్లో UNDP అడ్మినిస్ట్రే ట ర్ అచిమ్ స్టై న ర్
ద్వారా AIM ప్రారంభించబడింది. ఇది ప్రభుత్వేతర సంస్థలు,
K
500 బిలియన్‌ డాలర్ల రుణాన్ని మంజూరుచేసిన భారత్, తాజా
పౌర సమాజం, యువత ఆవిష్కర్త లు మరియు మహిళలపై
పరిస్థితులను అధిగమించేందుకు ఆ దేశానికి మరో బిలియన్‌డాలర్ల
స్థానికీకరించిన స్కేల్-అప్ అనుసరణను ప్రోత్సహించే వ్యూహాత్మక
రుణాన్ని ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా డీజిల్‌ను
వేదిక. స్థా ని క వాతావరణ మార్పుల ఫైనాన్సింగ్ను మరింత
సరఫరాచేయడం ఇది నాలుగోసారి అని కొలంబోలోని ఇండియన్‌
అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో AIM జ్ఞానం,
హైకమిషన్‌తెలిపింది.
A
వనరులు మరియు సహాయాన్ని సమకూరుస్తుంది.
ఉక్రెయిన్‌కు అండగా అమెరికా వాతావరణ మార్పులపై అతి తక్కువ అభివృద్ధి చెందిన
రష్యా సైనిక దాడిని ఎదుర్కొంటున్నఉక్రెయిన్‌కు ఇప్పటికే దేశాల విశ్వవిద్యాలయాల కన్సార్టియం, వాతావరణ మార్పు
160 కోట్ల డాలర్లకుపైగా భద్రత సాయాన్ని అందించినఅమెరికా మరియు అభివృద్ధి కోసం అంతర్జాతీయ కేంద్రం, వాతావరణ-
మరో 30 కోట ్ల డాలర ్ల సైనిక సాయాన్ని ప్రకటించింది. ఈ నాలెడ్జ్ ఇన్నోవేషన్ కమ్యూనిటీ, గ్లోబల్ రెసిలెన్స్ పార్టనర్షిప్ మరియు
తాజాప్యాకేజీలో భాగంగా ఆ దేశానికి లేజర్‌గైడెడ్‌రాకెట్‌వ్యవసలు
్థ , UN క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ (UNCDF) వంటి AIM
మానవరహితవిమానాలు, సాయుధ ట్యాంకులు తదితర సామగ్రిని భాగస్వాములు సాంకేతిక సహాయాన్ని అందిస్తారు.
సరఫరా చేయనుంది. ఈ సాయంఉక్రెయిన్‌ సైనిక సామర్థ్యాన్ని 2022లో AIM భాగస్వాముల పని
మరింత పెంచుతుందని రక్షణ శాఖ పత్రికాకార్యదర్శి జాన్‌ కిర్బీ
AIM యొక్క భాగస్వాములు AFCIA గ్రాంట్ యొక్క
తెలిపారు.
మొదటి రౌండ్లో ద్రవ్య మద్దతు పొందిన 22 స్థానిక భాగస్వాముల
UNDP క్లైమేట్ యాక్షన్ గ్రాంట్లు కోసం దక్షిణ-దక్షిణ సమన్వయం మరియు జ్ఞాన భాగస్వామ్యంపై

యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (UNDP) కలిసి పని చేయడం కొనసాగిస్తారు. భాగస్వాములు భారతదేశంలో

మరియు అడాప్టే ష న్ ఇన్నోవేషన్ మార్కెట్ప్లేస్ (AIM) అధునాతన ఆక్వాకల్చర్, సహేల్లో చారిత్రాత్మక వాతావరణ-

భాగస్వాములు 19 దేశాల నుండి 22 మంది స్థానిక ఆవిష్కర్తల తట్టు కు నే నిర్మాణ పద్ధ తు లను పునఃప్రారంభించడం, బ్రెజిల్లో

Team AKS www.aksias.com 8448449709 


23
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
వాతావరణ-తట్టుకునే అకాయ్ బెర్రీల ఉత్పత్తిని పెంచడం మరియు సామాజిక అభివృద్ధి కమిషన్
మైక్రోనేషియాలో "బ్లూ జాబ్స్" స్థాపనపై పని చేస్తారు.
ప్రభుత్వేతర సంస్థల కమిటీ
గ్రాంట్ల పంపిణీ గురించి
సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కమిషన్
ఈ గ్రాంట్లు 19 దేశాలకు పంపిణీ చేయబడ్డాయి, వాటిలో
సామాజిక అభివృద్ధి కమిషన్ (CSocD) గురించి
ఏడు ఆఫ్రికా నుండి, పదకొండు ఆసియా నుండి మరియు నాలుగు
సోషల్ డెవలప్మెంట్ కమిషన్ (CSocD), కోపెన్హాగన్లో
కరేబియన్ మరియు లాటిన్ అమెరికా నుండి ఉన్నాయి. పాల్గొన్న
జరిగిన ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు నుండి, కోపెన్హాగన్
22 మందిలో, 10 మంది తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు
డిక్లరేషన్ అండ్ ప్రోగ్రామ్ ఫర్ యాక్షన్ అమలు లో ఐక్యరాజ్యసమితి
లేదా చిన్న ద్వీపం అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి వచ్చారు.
యొక్క కీలక సంస్థగా మారింది. ప్రత్యేక ఇంటర్-గవర్నమెంటల్
సాంకేతికత, స్థితిస్థాపక వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థ ఆధారిత
ఏజెన్సీల పరిధిలోకి రాని అన్ని సామాజిక రంగ-సంబంధిత
చెల్లింపులు, సమాజ ఆధారిత అనుసరణ, సేవలు మరియు
విషయాలపై సలహాలతో పాటు వివిధ సామాజిక విధానాలపై
వ్యవస్థాపకత రంగాలలో నిధులు అందించబడ్డాయి.
ECOSOCకి సలహా ఇవ్వడం CSocD యొక్క ఉద్దేశ్యం.
అడాప్టేషన్ ఫండ్ క్లైమేట్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్,

నవంబర్ 2020లో ప్రారంభించబడిన బహుళ-

S
భాగస్వామ్య చొరవ నిధులను అందిస్తుంది. ఈ కార్యక్రమం
ద్వారా, అభివృద్ధి చెందని దేశాల్లోని స్థానిక పారిశ్రామికవేత్తలు
ప్రభుత్వేతర సంస్థలపై కమిటీ గురించి

ఇది ECOSOC యొక్క స్టాండింగ్ కమిటీ మరియు


ఇది 1946లో స్థాపించబడింది. కమిటీ యొక్క ప్రధాన విధులలో
K
ప్రభుత్వేతర సంస్థలు సమర్పించిన సంప్రదింపుల స్థితి మరియు
వారి స్థితిస్థాపకత-నిర్మాణ పరిష్కారాలను ఉత్పాదక వ్యాపార
పునర్విభజన అభ్యర ్థ న ల కోసం పిటిషన ్ల ను పరిగణనలోకి
నమూనాలుగా మార్చడానికి సహాయపడుతున్నారు, తద్వారా వారు
తీసుకుంటాయి.
వాణిజ్య నిధులను ఆకర్షించగలరు.
సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి పై UN కమిషన్ గురించి
4 UN ECOSOC సంస్థ లలో భారత్ కు స్థానం
A
ఇది సైన్స్, టెక్నాలజీ మరియు అభివృద్ధిని ప్రభావితం
అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్తో సహా
చేసే సంబంధిత సమస్యల గురించి చర్చించడానికి వార్షిక
ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి (ECOSOC)
ఇంటర్గవర్నమెంటల్ ఫోరమ్ను నిర్వహించే ECOSOC యొక్క
నాలుగు ప్రధాన సంస్థలకు భారతదేశం ఎన్నికైంది.
అనుబంధ సంస్థ. ఇది ECOSOC మరియు UNGAకి సైన్స్
ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల కమిటీకి, మరియు టెక్నాలజీ సమస్యల రంగాలకు సంబంధించిన ఉన్నత-
అంబాసిడర్ ప్రీతి సరన్ తిరిగి ఎన్నికయ్యారు. స్థాయి సలహాలను కూడా అందిస్తుంది.
2018లో, ఆమె మొదటిసారిగా UN యొక్క ఆర్థిక, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులపై
సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల కమిటీలో ఆసియా ECOSOC కమిటీ గురించి
పసిఫిక్ సీటుకు ఎన్నికయ్యారు.
ఇది 18 మంది స్వతంత్ర నిపుణులతో కూడిన సంస్థ, ఇది
1 జనవరి 2019న ఆమె మొదటి నాలుగు సంవత్సరాల రాష్ట్ర పార్టీల అమలు ద్వారా ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక
పదవీకాలం ప్రారంభమైంది. హక్కులపై అంతర్జా తీ య ఒడంబడికను పర్యవేక్షించడానికి
భారతదేశం ఎన్నుకోబడిన 4 సంస్థలు చూస్తుంది. ఈ కమిటీ తగిన విద్య, తగిన ఆహారం, నివాసం,
ఆరోగ్యం, పారిశుధ్యం, నీరు మరియు పని హక్కులను నిర్దేశిస్తుంది.
ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులపై కమిటీ

Team AKS www.aksias.com 8448449709 


24
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

4. పర్యావరణం
దక్షిణాఫ్రికా వరద విపత్తు కారణమయ్యాయి, ఇవి గుడిసెల నివాసాలను పెంచాయి.
నగరంలోని పట్టణ పేదలు నది ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాలలో
ఆఫ్రికా ఖండంలో అత్యంత పారిశ్రామికంగా అభివృద్ధి
నివసిస్తున్నారు. డర్బన్లో 3.9 మిలియన్ల మంది ప్రజలు నగరం
చెందిన దక్షిణాఫ్రికా దాని పొరుగు దేశాలను క్రమం తప్పకుండా
అంతటా ఉన్న 550 అనధికారిక నివాసాలలో నివసిస్తున్నారు.
తాకే ఉష్ణమండల తుఫానుల నుండి తప్పించుకుంది. కానీ గత
వీటిలో 164 వరద మైదానాల్లో నిర్మించబడ్డాయి. ఈ ప్రాంతాలు
వారంలో, తుఫానులు తూర్పు తీర నగరమైన డర్బన్ను తాకాయి,
ముంపునకు గురవుతుండడంతో అక్కడ నివసించే ప్రజలకు ముప్పు
దీని వలన కొండచరియలు విరిగిపడటం మరియు భారీ వరదలు
పొంచి ఉంది.
సంభవించాయి, దీని ఫలితంగా 440 మందికి పైగా మరణించారు.
ఆక్టినిమెనెస్ కోయాస్: కొత్త జాతుల రొయ్యలు
వాతావరణ మార్పు పాత్ర
ICAR-నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్
తుఫానులు ఉష ్ణ మ ండలంగా ఉండవని వాతావరణ
(NBFGR) శాస్త్రవేత్తలు కొత్త జాతి రొయ్యలను కనుగొన్నారు.
శాస్త్రవేత్తలు నివేదించారు. బదులుగా, వారు "కట్-ఆఫ్ తక్కువ"
కొత్తగా కనుగొన్న జాతికి ఆక్టినిమెనెస్ కోయాస్ అని పేరు పెట్టారు.

ప్రాంతంలో ఇది చాలా సాధారణం మరియు వసంత మరియు

S
అని పిలువబడే దక్షిణాఫ్రికా వాతావరణ వ్యవస్థలో ఒక భాగం,
ఇది చల్లని వాతావరణం మరియు భారీ వర్షాన్ని తెస్తుంది. ఈ

శరదృతువులో వాటి ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది మరియు అవి వివిధ


N B F G R దే శ ం యొ క ్క జ ల జ న్యు వ న రు ల
డాక్యుమెంటేషన్పై దృష్టి సారించింది మరియు షెల్ఫిష్ మరియు
చేపల వనరులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.
K
బలాలు కలిగి ఉంటాయి. ఈ ప్రాంతంలోని కొన్ని వ్యవస్థలు కొత్తగా కనుగొనబడిన రొయ్యల జాతులు అగట్టి ద్వీపం
చాలా తీవ్రంగా ఉంటాయి, దీని వలన భారీ వడగళ్ళు, వర్షం, భారీ యొక్క పగడపు అటాల్ నుండి 1.0-2.0 మీటర ్ల లోతులో
హిమపాతం మరియు బలమైన హానికరమైన గాలులు వీస్తాయి. సేకరించబడ్డాయి.
భారీ వరదలకు కారణమైన ఈసారి వ్యత్యాసం వరద తీవ్రత. వెచ్చని
అగట్టి ద్వీపం లక్షద్వీప్ దీవులలో ఒక భాగం.
సముద్రాలు వాతావరణంలో తేమను పెంచుతాయి, అది వర్షపాతం
A
వలె బయటకు పోతుంది కాబట్టి నిపుణులు వాతావరణ మార్పులపై ఎ. దినకరన్, పురుషోత్తమన్ పరమశివం, కుల్దీప్ కె. లాల్
తమ వేళ్లను చూపారు. మరియు టి.టి. అజిత్ కుమారతో్ల కూడిన బృందం ఈ ఆవిష్కరణను
చేసింది.
డర్బన్ వరదలకు గురవుతుంది
కొత్త జాతి పేరు
ప్రతి సంవత్సరం, డర్బన్ వరదలను ఎదుర్కొంటుంది
కానీ ఇటీవలి కాలంలో సంభవించినంత తీవ్రంగా ఉండదు. ఈ లక్షద్వీప్ ద్వీపం యొక్క స్థానిక సమాజాన్ని గౌరవించటానికి
నగరం ఒక కొండ ప్రాంతంలో నిర్మించబడింది మరియు వరదలను కొత్తగా కనుగొనబడిన జాతికి 'కోయాస్' అని పేరు పెట్టారు.
సులభతరం చేసే అనేక లోయలు మరియు కనుమలు ఉన్నాయి. కోయలు ద్వీపం యొక్క ముఖ్యమైన జాతి సమాజంలో ఒక భాగం
కొండ ప్రాంతాలలో మట్టిని సరిగ్గా స్థిరీకరించకపోతే కొండచరియలు మరియు సమాజ వారసత్వాన్ని పరిరక్షించడం మరియు అభివృద్ధి
విరిగిపడతాయి. కొంతమంది నిపుణులు డర్బన్ యొక్క తుఫాను- చేయడంలో గణనీయమైన సహకారం అందించారు.
నీటి పారుదల వ్యవస్థ సరిగా నిర్వహించబడకపోవచ్చని, దీని జాతుల గురించి
వలన ఇటీవల ఇటువంటి విపరీతమైన వరదలు సంభవించాయని
పదనిర్మాణ లక్షణాలలో, ఈ జాతి కొన్ని ఇతర జాతుల
సూచించారు.
రొయ్యలతో దగ్గ రి సంబంధం కలిగి ఉంటుంది. కొత్త గా
ప్రణాళిక లేని వలస కనుగొనబడిన ఈ జాతిని ఇతర రొయ్యల జాతుల నుండి ఈ జాతి
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యొక్క నాల్గవ స్టెర్నల్ ప్లేట్తో పాటు మధ్యస్థ నాచ్లోని నిర్మాణ వైవిధ్యం
నగరాల్లో డర్బన్ ఒకటి. ప్రణాళిక లేని వలసలు గృహాల కొరతకు ద్వారా సులభంగా గుర్తించవచ్చు.

Team AKS www.aksias.com 8448449709 


25
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
NBFGR యొక్క అన్వేషణ సర్వేలు అంచనా వేయబడింది.
లక్షద్వీప్ దీవుల నుండి NBFGR ద్వారా చాలా వర్షపాతం వర్గం
అన్వేషణాత్మక సర్వేలు నిర్వహించబడుతున్నాయి మరియు రొయ్యలు
90 శాతం కంటే తక్కువ వర్షపాతం 'లోటు' కేటగిరీ
మరియు చేప జాతులపై ప్రత్యేక దృష్టిని చూపుతోంది. ఈ సంస్థ
కిందకు వస్తుంది, 90 నుంచి 96 శాతం ఉన్నప్పుడు సాధారణం
నిర్వహించిన అధ్యయనాలు వర్ణించబడని మరియు రంగురంగుల
కంటే తక్కువ, 96 నుంచి 104 శాతం ఉన్నప్పుడు సాధారణం,
రొయ్యల జాతుల గొప్ప వైవిధ్యాన్ని వెల్లడించాయి. ఇటీవల,
సాధారణం కంటే ఎక్కువ 104 -110 శాతం మరియు అధికంగా
NBFGR శాస్త్రవేత్తలు 2019 సంవత్సరంలో పెరిక్లిమెనెల్లా అగట్టి
ఉన్నప్పుడు వర్గీకరించబడుతుంది. ఇది 110 శాతానికి పైగా
అనే కొత్త జాతుల రొయ్యలను కనుగొన్నారు మరియు 2020
ఉన్నప్పుడు వర్గీకరించబడుతుంది.
సంవత్సరంలో అగట్టి ద్వీపం మరియు అరేబియానెన్సిస్ పేరు
పెట్టారు మరియు అరేబియా సముద్రం పేరు పెట్టారు. సూచన ఎలా రూపొందించబడింది?

సూచనను రూపొందించడానికి, ఏప్రిల్ ప్రారంభ


IMD యొక్క మొదటి దీర్ఘ-శ్రేణి సూచన
పరిస్థితులు ఉపయోగించబడ్డాయి. అలాగే, భారత రుతుపవనాల
భారత వాతావరణ శాఖ (IMD జూన్ నుండి సెప్టెంబర్ ప్రాంతంలో అత్యధిక నైపుణ్యాలను కలిగి ఉన్న అత్యుత్త మ
మధ్య కాలంలో నైరుతి రుతుపవనాల సీజన్ వర్షపాతం కోసం దీర్ఘ- వాతావరణ నమూనాలు అంచనాలను అంచనా వేయడానికి

ఉంటుందని అంచనా వేసింది.

S
శ్రేణి సూచనను జారీ చేసింది. ఈ సంవత్సరం సాధారణ వరపా
్ష తం

IMD యొక్క దీర్ఘ-శ్రేణి సూచన రెండు దశల్లో జారీ


ఉపయోగించబడ్డాయి.

IISc అధ్యయనం: కావేరి నదిలో మైక్రోప్లాస్టిక్స్


K
చేయబడుతుంది. మైక్రోప్లాస్టిక్స్ వంటి కాలుష్య కారకాలు కావేరి నది చేపలలో
అస్థిపంజర వైకల్యాలు వంటి పెరుగుదల లోపాలను కలిగిస్తాయని
మొదటి సూచన ఏప్రిల్ నెలలో విడుదల చేయబడుతుంది.
కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ఎకోటాక్సికాలజీ
రెండవ సూచన మే చివరిలో జారీ చేయబడుతుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అనే జర్నల్లో ప్రచురించబడింది.
దేశంలో, 1971 నుండి 2020 వరకు, దీర్ఘకాల సగటు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
A
కాలానుగుణ వర్షపాతం 87 సెం.మీ. (IISc)కి చెందిన ఉపేంద్ర నోంగ్తోంబా ఈ అధ్యయనానికి
భారత ద్వీపకల్పంలోని ఉత్త ర ప్రాంతాలలో మరియు నాయకత్వం వహించారు.
దానికి ఆనుకుని ఉన్న మధ్య భారతదేశంలోని హిమాలయ పర్వత అధ్యయనం యొక్క మొదటి రచయిత అబాస్ టోబా
ప్రాంతాలతో పాటు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అనిఫోవోషే, నోంగ్తోంబా ల్యాబ్లో PhD విద్యార్థి.
సాధారణ వర్షపాతం ఉంటుంది.
అధ్యయనం ఎలా నిర్వహించబడింది?
ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, దక్షిణ
KRS డ్యామ్ వద్ద కాలుష్య స్థాయి మరియు చేపలపై
ద్వీపకల్పంలోని దక్షిణ భాగాలు మరియు వాయువ్య భారతదేశంలోని
దాని ప్రభావాలపై నాంగ్తోంబా ల్యాబ్ అధ్యయనం చేసింది. నీటి
కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది.
వేగం కాలుష్య కారకాల సాంద్రతపై ప్రభావం చూపుతుంది కాబట్టి
సూచన సారాంశం నీటి వేగం, నెమ్మదిగా ప్రవహించే, వేగంగా ప్రవహించే మరియు
విడుదల చేసిన సూచన ప్రకారం, దేశంలో, నైరుతి స్తబ్దుగా ఉండే మూడు వేర్వేరు ప్రదేశాల నుండి నీటి నమూనాలను
రుతుపవనాల కాలానుగుణ వర్షపాతం సాధారణంగా ఉంటుంది, పరిశోధకులు సేకరించారు.
అంటే దీర్ఘకాల సగటు (LPA)లో 96 నుండి 104 శాతం వరకు అధ్యయనం యొక్క మొదటి భాగం
ఉంటుంది.
అధ్యయనం యొక్క మొదటి భాగంలో, నీటి నమూనాల
దేశంలో వర్షపాతం ఎల్పిఎలో 99 శాతంగా ఉండవచ్చని రసాయన మరియు భౌతిక పారామితులను బృందం విశ్లేషించింది.
అంచనా వేసింది మరియు ఇరువైపులా 5 శాతం మోడల్ లోపం విశ్లేషిం చబడిన అన్ని నమూనాలలో వాటిలో ఒకటి మాత్రమే

Team AKS www.aksias.com 8448449709 


26
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
నిర్దేశించిన పరిమితుల్లో ఉంది. సేకరించిన శాంపిల్స్లో కరిగిన సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (NCCR) పర్యవేక్షిస్తోంది మరియు
ఆక్సిజన్కు మినహాయింపు కనుగొనబడింది, వాటి స్థాయిలు నిశ్చల మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) పరిధిలోకి వస్తుంది.
మరియు నెమ్మదిగా ప్రవహించే ప్రదేశాలలో ఉండాల్సిన దానికంటే
తీ ర ప్రాం త కో త ను ప ర ్య వే క్షిం చ డా ని కి G I S
చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి సేకరించిన
మ్యాపిం గ్ మ రి యు రి మో ట్ సెన్సిం గ్ డే టా ప ద ్ధ తు లు
నీటిలో డాఫ్నియా, సైక్లోప్స్, స్పిరోచెటా, స్పిరోగైరా మరియు ఇ.కోలి
ఉపయోగించబడుతున్నాయి.
వంటి సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి, ఇవి నీటి కలుషితానికి జీవ
సూచికలు. 1990 నుండి 2018 వరకు, దేశంలోని ప్రధాన
భూభాగంలో దాదాపు 6,907.18 కి.మీ పొడవైన తీరప్రాంతం
మైక్రోప్లాస్టిక్లు మరియు సైక్లోహెక్సిల్ ఫంక్షనల్ గ్రూప్
విశ్లేషించబడింది.
టాక్సిక్ కెమికల్లను గుర్తించేందుకు రామన్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ను
పరిశోధకులు ఉపయోగించారు. అనేక పారిశ్రామిక మరియు భారతదేశంలోని రాష్ట్రాల్లో అతిపెద్ద కోత రేటు
గృహోపకరణాలలో మైక్రోప్లాస్టిక ్ల ను కనుగొనవచ్చు మరియు పశ్చిమ బెంగాల్, 534.35 కి.మీ తీరప్రాంతాన్ని కలిగి
ఔషధ మరియు వ్యవసాయ పరిశ్రమలో విష రసాయనాలను ఉంది. రాష్ట్రం 1990 నుండి 2018 వరకు 60.5 శాతం కోతను
ఉపయోగిస్తారు. (323.07 కి.మీ) చవిచూసింది.
అధ్యయనం యొక్క రెండవ భాగం

అధ్యయనం యొక్క రెండవ భాగంలో, అడవి చేపలలో

S
కనిపించే వైకల్యాలకు నీటి కాలుష్య కారకాలు కారణమా అని
బృందం పరిశోధించింది. మూడు ప్రదేశాల నుండి సేకరించిన
కేరళ 592.96 కి.మీ పొడవైన తీరప్రాంతాన్ని కలిగి
ఉంది మరియు 46.4 శాతం (275.33 కి.మీ) కోతను రాష్ట్రం
ఎదుర్కొంటోంది.

తమిళనాడు 991.47 కి.మీ పొడవైన తీరప్రాంతాన్ని కలిగి


K
నీటి నమూనాలతో జీబ్రాఫిష్ యొక్క పిండాలను చికిత్స చేశారు ఉంది మరియు రాష్ట్రం 42.7 శాతం (422.94 కి.మీ) కోతను
మరియు స్తబ్దత మరియు నెమ్మదిగా ప్రవహించే ప్రదేశాల నుండి నమోదు చేసింది.
సేకరించిన నీటికి గురైన వాటికి DNA దెబ్బతినడం, అస్థిపంజర
గుజరాత్ 1,945.60 కి.మీ పొడవైన తీరప్రాంతాన్ని కలిగి
వైకల్యాలు, గుండె దెబ్బతినడం, ప్రారంభ కణాల మరణం, మరియు
ఉంది మరియు ఇది 27.06 శాతం (537.5 కి.మీ) కోతను
పెరిగిన మరణాలు.
A
నమోదు చేసింది.
రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు
పుదుచ్చేరి, 41.66 కి.మీ-పొడవు తీరప్రాంతం, దాని
అసాధారణంగా అభివృద్ధి చెందిన చేపల కణాలలో తీరంలో దాదాపు 56.2% (23.42 కి.మీ) కోతను నమోదు
ROS (రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు) అనే అస్థిర అణువులను చేసింది.
కూడా పరిశోధకులు కనుగొన్నారు. ROS DNAని దెబ్బతీస్తుంది
తీర దుర్బలత్వ సూచిక
మరియు నిశ్చలంగా మరియు నెమ్మదిగా ప్రవహించే ప్రదేశాల
నుండి నీటితో చికిత్స చేయబడిన చేపల మాదిరిగానే జంతువులను MoES ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్
ప్రభావితం చేస్తుంది. ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS), భారతదేశం యొక్క
మొత్తం తీరప్రాంతం కోసం 1:100000 స్కేల్లో కోస్టల్ వల్నరబిలిటీ
భారతదేశ తీర క్రమక్షయం ఇండెక్స్ (CVI) మ్యాప్ల అట్లాస్ను ప్రచురించింది. తీరప్రాంత
ప్రధాన భూభాగంలోని 6,907.18 కి.మీ పొడవైన భారత వాలు, సముద్ర మట్టం పెరుగుదల, తీరప్రాంతం ఎత్తు, తీరప్రాంత
తీరప్రాంతంలో దాదాపు 34 శాతం కోతకు గురవుతోందని, 26 మార్పు రేటు, అలల పరిధి, తీరప్రాంత భూస్వరూపం మరియు
శాతం విస్తరిస్తున్నాయని, మిగిలిన 40 శాతం తీరప్రాంతంలో అలల ఎత్తుపై డేటాను ఉపయోగించి ఇది తయారు చేయబడింది.
ఉందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్సభకు
అటవీ మంటలపై CEEW అధ్యయనం
తెలియజేసింది.
కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ మరియు వాటర్
1990 నుండి, తీరప్రాంత కోతను చెన్నైలో ఉన్న నేషనల్
(CEEW) విడుదల చేసిన ఒక అధ్యయనం ప్రకారం, గత రెండు

Team AKS www.aksias.com 8448449709 


27
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
దశాబ్దాలలో అడవుల్లో మంటల తీవ్రత మరియు ఫ్రీక్వెన్సీ, అలాగే ఈ అధ్యయనం నివేదించింది. వాతావరణ మార్పు-సంబంధిత
అడవుల్లో మంటలు సంభవించే నెలల సంఖ్య పెరుగుదల పెరిగింది. మార్పిడి ధోరణి దీనికి కారణం.

ఈ అధ్యయనం పేరు 'మారుతున్న వాతావరణంలో అటవీ ఈ నివేదిక యొక్క సిఫార్సు


మంటలను నిర్వహించడం.'
అటవీ మంటలను "ప్రకృతి విపత్తులు"గా పరిగణించాలని
గత రెండు దశాబ్దాల్లో అడవుల్లో మంటలు పది రెట్లు మరియు వాటిని సరిగ్గా నిర్వహించేందుకు వీలుగా జాతీయ విపత్తు
పెరిగాయని ఈ అధ్యయనం కనుగొంది. నిర్వహణ అథారిటీ కింద తప్పనిసరిగా చేర్చాలని నివేదిక సిఫార్సు
చేసింది.
భారతదేశంలోని 62 శాతానికి పైగా రాష్ట్రాలు అధిక-
తీవ్రత అడవుల్లో మంటలకు గురయ్యే అవకాశం ఉందని కూడా IPCC యొక్క ఆరవ అసెస్మెంట్ రిపోర్ట్
అధ్యయనం కనుగొంది.
వాతావరణ మార్పులపై ఇంటర్గ వ ర్నమెంటల్ ప్యానెల్
గత నెలలో, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు రాజస్థానలో
్ల యొక్క తాజా సిరీస్ (IPCC) ఆరవ అసెస్మెంట్ నివేదిక అన్ని
ముఖ్యమైన అడవి మంటలు నివేదించబడ్డాయి. రంగాలలో తక్షణ ఉద్గారాల తగ్గింపు లేకుండా, గ్లోబల్ వార్మింగ్ను
ఇటీవల రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఫైర్ 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయడం కష్టమని హైలైట్
చేసింది.
మంటలు వ్యాపించాయి.

S
కూడా అకాలమని నివేదించబడింది, అధిక ఉష్ణోగ్రతల కారణంగా

అసోం, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గ ఢ్ ,


మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్ మరియు సిక్కిం మినహా
ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్కి చెక్ పెట్టేందుకు,
2025కి ముందు గ్రీన్హౌస్ వాయువు యొక్క గ్లోబల్ ఎమిషన్ గరిష్ట
స్థాయికి చేరుకోవాలని మరియు 2030 నాటికి దానిని 43 శాతం
K
ఈశాన్య రాష్ట్రాలు వేగవంతమైన వాతావరణ మార్పుల కారణంగా తగ్గించాలని నివేదిక పేర్కొంది.
అధిక-తీవ్ర అడవుల మంటలకు ఎక్కువగా గురవుతాయని గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తనిఖీ చేసినప్పటికీ, ఉష్ణోగ్రత
CEEW అధ్యయనం కనుగొంది. 2019లో, ఫారెస్ట్ సర్వే ఆఫ్ తాత్కాలికంగా థ్రెషోల్డ్ను అధిగమించే అవకాశం ఉందని, అయితే
ఇండియా నివేదిక ప్రకారం, భారతదేశంలో 36 శాతం అటవీ ఈ శతాబ్దం చివరి నాటికి అది మార్క్ కంటే దిగువకు చేరుకోవచ్చని
విస్తీర్ణం అటవీ అగ్ని ప్రమాదానికి గురయ్యే మండలాల్లోనే ఉంది.
A
నివేదిక హైలైట్ చేస్తుంది.
భారతదేశంలోని జిల్లాల్లో ఎంత శాతం తీవ్ర వాతావరణ సంఘటనల బొగ్గు ఆధారిత ప్లాంట్ల గురించి నివేదిక ఏం చెబుతోంది?
హాట్స్పాట్లుగా ఉన్నాయి?
2050 నాటికి అన్ని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను
CEEW యొక్క ఈ అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని మూసివేయాలని, లేకుంటే ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల
75 శాతానికి పైగా జిల్లాలు తీవ్రమైన వాతావరణ సంఘటనలకు పరిమితిని 1.5 డిగ్రీల సెల్సియస్కు కొనసాగించడం కష్టమని
హాట్స్పాట్లుగా ఉన్నాయి మరియు 30 శాతానికి పైగా జిల్లాలు నివేదిక హైలైట్ చేస్తుంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా బొగ్గు
విపరీతమైన అటవీ మంటలకు హాట్స్పాట్లుగా ఉన్నాయి. వినియోగం కనీసం 95 శాతం తగ్గాలి.
గత రెండు దశాబ్దాలలో, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నివేదిక ప్రచురణ ఎందుకు ఆలస్యమైంది?
అత్యధిక అటవీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి?
చిన్న దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు
గత రెండు దశాబ్దాలలో, మిజోరంలో అత్యధికంగా అటవీ వాతావరణ ఫైనాన్సింగ్పై టెక్స్ట్ను పలుచన చేయాలని సంపన్న
అగ్ని ప్రమాదాలు సంభవించాయి. రాష్ట్రంలోని 95 శాతానికి పైగా దేశాలు కోరుకోవడంతో నివేదిక ప్రచురణ ఆలస్యమైంది.
జిల్లాలు అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి.
వాతావరణ మార్పుల అనుసరణ మరియు ఉపశమనానికి
వరద పీడిత జిల్లాల గురించి వార్షిక ప్రైవేట్ మరియు పబ్లిక్ ఫైనాన్సింగ్ 2013 నుండి 2020
భారతదేశంలోని అంతకుముందు వరదలకు గురయ్యే వరకు 60 శాతం పెరిగిందని నివేదిక హైలైట్ చేసింది. ఇటీవలి
జిల్లాలు ఇప్పుడు కరువు పీడిత ప్రాంతాలుగా మారాయని కూడా సంవత్సరాలలో, ఈ లాభాలు మందగించాయి.

Team AKS www.aksias.com 8448449709 


28
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

అరుణాచల్ ప్రదేశ్ జీవవైవిధ్య వ్యూహం మరియు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ బాండ్


కార్యాచరణ ప్రణాళిక ప్రపంచంలోని మొట్టమొదటి వైల్డ్లైఫ్ బాండ్ను ప్రపంచ
రాష్ట్ర బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ (SB- బ్యాంకు జారీ చేసింది, దీని ద్వారా 150 మిలియన్ డాలర్లు సేకరించి
SAP)ని అభివృద్ధి చేయడానికి WWF ఇండియాతో అరుణాచల్ దక్షిణాఫ్రికాలోని నల్ల ఖడ్గమృగాల సంరక్షణ కోసం పాక్షికంగా
ప్రదేశ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. SBSAP పక్కే డిక్లరేషన్ ఉపయోగించబడుతుంది.
మరియు 2020 అనంతర గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్కు వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ బాండ్ అనేది ప్రపంచంలోనే మొటమొ
్ట దటి
అనుగుణంగా ఉంటుంది ఆర్థిక సాధనం, ఇది ఫలితాల ఆధారితమైనది మరియు నల్ల
న్యూ ఢిల్లీలో, WWF ఇండియా మరియు అరుణాచల్ ఖడ్గ మ ృగాల జనాభాను సంరక్షించడానికి పెట్టు బ డులను
ప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ (APSBB) మధ్య ఒప్పందం అందిస్తుంది.
కుదిరింది. ఐదేళ్ల బాండ్ ద్వారా చెల్లించే రాబడిని దక్షిణాఫ్రికాలోని
ఈ సమావేశానికి రాష్ట్ర పర్యావరణ మరియు అటవీ శాఖ గ్రేట్ ఫిష్ రివర్ నేచర్ రిజర్వ్ మరియు అడో అనే రెండు రిజర్వ్లలో
మంత్రి మామా నటుంగ్ అధ్యక్షత వహించారు. జంతువుల జనాభా పెరుగుదల రేటు ద్వారా నిర్ణయించబడుతుందని

SBSAP ఎలా అభివృద్ధి చేయబడుతుంది?

S
భాగస్వామ్య విధానం మరియు బహుళ-స్ టే క్ హోల్డ ర్
సంప్రదింపుల ద్వారా, SBSAP అభివృద్ధి చేయబడుతుంది.
ప్రపంచ బ్యాంక్ పునర్నిర్మాణం మరియు అభివృద్ధి కోసం
అంతర్జాతీయ బ్యాంక్ ప్రకటించింది. ఎలిఫెంట్ నేషనల్ పార్క్.

ఈ కార్యక్రమం విజయవంతమైతే, పులులు, సింహాలు,


K
ఒరంగుటాన్లు మరియు గొరిల్లాలు వంటి ఇతర వన్యప్రాణుల
ఈ ఒప్పందం యొక్క ప్రాముఖ్యత
జాతులతో పాటు కెన్యాలోని నల్ల ఖడ్గమృగాల రక్షణ కోసం దీనిని
ఈ ఒడంబడిక అరుణాచల్ ప్రదేశ్ యొక్క భాగస్వామ్య విస్తరించవచ్చు.
పరిరక్షణ కార్యక్రమాలను ప్రదర్శిస్తుంది మరియు ప్రకృతిలో
సీ షె ల్ స్ లోని స ము ద్ర ప్రా జె క్ టు ల నుం డి గ్రా మీ ణ
కలుపుకొని మరియు ప్రజలకు ప్రకృతి సహకారాన్ని అందించడానికి
భారతదేశంలోని బాలికల విద్య వరకు వివిధ ఫలితాలకు ఆర్థిక
A
ఒక కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడానికి చూస్తుంది. ఈ
సహాయం చేయడానికి ఇలాంటి బాండ్లు ఇంతకు ముందు జారీ
ప్రణాళిక ప్రజలతో పాటు స్థిరమైన అభివృద్ధి పట్ల రాష్ట్ర ఆకాంక్షలను
చేయబడ్డాయి.
ప్రతిబింబిస్తుంది.
ఖడ్గమృగం జనాభా
పక్కే డిక్లరేషన్ గురించి
ప్రపంచవ్యాప్తంగా ఐదు రకాల ఖడ్గమృగాలు ఉన్నాయి.
2021లో, “పక్కే టైగర్ రిజర్వ్ 2047 డిక్లరేషన్ ఆన్ క్మే
లై ట్
చాలా ఖడ్గ మ ృగాలు దక్షిణాఫ్రికాలో కేంద్రీకృతమై ఉన్నాయి,
చేంజ్ రెసిలియంట్ అండ్ రెస్పాన్సివ్ అరుణాచల్ ప్రదేశ్”ని రాష్ట్ర
వాటిలో ఎక్కువ భాగం తెల్ల ఖడ్గమృగాలు. నల్ల ఖడ్గమృగాల
ప్రభుత్వం ఆమోదించింది, రాష్ట్రంలో వాతావరణాన్ని తట్టుకోగలిగే
సంఖ్య 1970లో 65000 నుండి దాదాపు 2600కి గణనీయంగా
అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రకటన
పడిపోయింది. ఈ జంతువులు ఆఫ్రికాలోని మరో మూడు దేశాల్లో
వాతావరణ-స్థిరత కలిగిన అభివృద్ధి మరియు అందరికీ ఆరోగ్యం
కనిపిస్తాయి. ఇవి 1.4 టన్నుల బరువు కలిగి ఉంటాయి మరియు
మరియు శ్రేయస్సు అనే ఐదు ఇతివృత్తాలపై ఆధారపడిన తక్కువ
తెల్ల ఖడ్గమృగాలతో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి.
ఉద్గారాల కోసం బహుళ-రంగాల విధానాలపై దృష్టి సారిస్తుంది;
ఆ ఐదు ఇతి వృత్తాలు ఏవనగా పర్యావరణం, అటవీ మరియు బాండ్ల జారీ
వాతావరణ మార్పు; జీవనోపాధి మరియు అవకాశాలు; స్థిరమైన జారీ చేసేవారు, కూపన్ చెల్లించే బదులు, జంతువుల
మరియు అనుకూల జీవనం; మరియు సాక్ష్యం ఉత్పత్తి, మరియు పరిరక్షణకు సహకారం అందిస్తారు. కొనుగోలుదారులు గ్లోబల్
సహకార చర్య. ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ నుండి చెల్లింపును స్వీకరిస్తా రు , ఇది

Team AKS www.aksias.com 8448449709 


29
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
జంతువుల జనాభా పెరుగుదలకు ముందుగా నిర్ణయించిన లిటోరల్ జోన్ లేదా ఉత్తర నల్ల సముద్రం తీరానికి సమీపంలో ఉన్న
లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. బయోస్పియర్ రిజర్వ్. ఇది మైకోలైవ్ మరియు ఖెర్సన్ ఒబ్లాస్ట్ల
ప్రాంతాన్ని కవర్ చేస్తుంది, యాహోర్లిక్ బే మరియు గల్ఫ్ ఆఫ్
ఈ బాండ్ను క్రెడిట్ సూయిస్ గ్రూప్ AG రూపొందించింది
టెండ్రా కూడా ఉన్నాయి.
మరియు ఇది సిటీ గ్రూప్ ఇంక్తో కలిసి జాయింట్ బుక్రన్నర్గా కూడా
పనిచేసింది. ఈ బాండ్ దాని నామమాత్ర మొత్తం మొత్తంలో 94.8 ఈ రిజర్వ్ ఉక్రెయిన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో భాగం.
శాతానికి విక్రయించబడింది . ప్రోగ్రామ్ యొక్క విజయం, అలాగే
14 జూలై 1927న, ట్రాన్స్-మారిటైమ్ ప్రిజర్వ్లో భాగంగా
దాని చెల్లింపులు, పరిరక్షణ జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్
బయోస్పియర్ స్థాపించబడింది.
ధృవీకరణ ఏజెంట్ ఆల్ఫా ద్వారా నిర్ణయించబడతాయి.
1933 సంవత్సరంలో ప్రిజర్వ్ స్వతంత్ర పరిశోధనా సంస్థగా
99% మంది పీల్చేది కలుషిత గాలే: డబ్ల్యూహెచ్‌వో మారింది.
పుడమిపైకాలుష్య భూతం కోరలు చాస్తున్న తీరును 1973 సంవత్సరంలో యాహోర్లిక్ బేలోని కిన్స్కి ద్వీపాలు,
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో ) తాజాగా కళ్ల కు డానుబే వరద మైదానాలు మరియు గల్ఫ్ ఆఫ్ టెండ్రా యొక్క
కట్టింది. ప్రపంచ జనాభాలో 99% మంది..కలుషిత గాలినే లోతులేని భాగం ఈ రిజర్వ్కు జోడించబడింది.

S
పీల్చుకుంటున్నారన్న కఠిన వాస్తవాన్ని బయటపెట్టింది.
అధికస్థాయిలో కాలుష్య కారకాల విడుదలకు కారణమవుతున్న
శిలాజ ఇంధనాల వినియోగాన్నిగణనీయంగా తగ్గ ిం చాల్సిన
ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ప్రపంచవ్యాప్తంగా పలునగరాలు,
1974లో యాహోర్లిక్ రిజర్వ్ కూడా జతచేయబడింది.

1981 సంవత్సరంలో డానుబే వరద మైదానాలు స్వతంత్ర


సంరక్షించబడిన ప్రాంతంగా ప్రకటించబడ్డాయి.
K
ప్రాంతాలు, గ్రామాల్లో గాలి నాణ్యతకు సంబంధించి తమ 1984లో ఈ రిజర్వ్ని వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్
డేటాబేస్‌ను డబ్ల్యూహెచ్‌వో అప్‌డే ట్‌ చేసింది. ఇందులో 6 రిజర్వ్స్లో చేర్చారు.
వేలకుపైగా మున్సిపాలిటీలవివరాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ భూభాగం కూడా అంతర్జాతీయ రామ్సర్ కన్వెన్షన్
డబ్ల్యూహెచ్‌వో తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. జాబితాలో చేర్చబడింది.
A
ప్రపంచ జనాభాలో 99% మంది.. నాణ్యత ప్రమాణాలకు ఈ రిజర్వ్లో ఆవాసాలు
దూరంగా ఉన్న గాలిని పీల్చుకుంటున్నారు.
ఈ రిజర్వ్ వేల సంఖ్యలో వలస పక్షులకు స్వర్గధామం. ఈ
ఆ కలుషిత గాలిలోని కణాలు ఊపిరితిత్తులు, రక్తనాళాల్లోకి నిల్వలలోని రక్షిత జలాలు మరియు చిత్తడి నేలలలో రెడ్-బ్రెస్టెడ్
ప్రవేశించి అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. మెర్గాన్సర్, వైట్-టెయిల్డ్ ఈగిల్ మరియు బ్లాక్-వింగ్డ్ స్టిల్ట్ వంటి
ప్రధానంగా తూర్పు మధ్యధరా ప్రాంతం, ఆగ్నేయాసియాల్లో అరుదైన జాతులతో సహా 1,20,000 పైగా పక్షులు కనిపిస్తాయి.
వాయు నాణ్యత దారుణంగా ఉంది. వాటి తర్వాతి స్థానంలో ఆఫ్రికా ఈ రిజర్వ్లో, నల్ల సముద్రం బాటిల్నోస్ డాల్ఫిన్, ఇసుక బ్లైండ్ మోల్
ఉంది. ఎలుక, మొలస్క్లతో పాటు, అరుదైన పువ్వులు మరియు డజన్ల కొద్దీ
చేపలు కూడా కనిపిస్తాయి.
గాలి కాలుష్యం ఏటా దాదాపు 70 లక్షల మంది ప్రాణాలను
బలి తీసుకుంటోంది. అవన్నీ నివారింపదగినవే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నష్టం

పీఎం 2.5, పీఎం 10 ధూళికణాలతో పాటు మరో కీలక మార్చి 2022లో, ఉక్రెయిన్పై రష్యా దాడి సమయంలో
కాలుష్య కారకమైన నైట్రోజన్‌డ యాక్సై డ్‌ విస్తృతి వివరాలను ఈ రిజర్వ్ దెబ్బతింది. దండయాత్ర సమయంలో, ఈ ప్రాంతం
తాజాగా డేటాబేస్‌లో తొలిసారిగాపొందుపరిచారు. తీవ్రమైన పోరాటాన్ని చూసింది, ఈ ప్రాంతంలో అనేక మంటలు
సంభవించాయి.
నల్ల సముద్రం బయోస్పియర్ రిజర్వ్
బ్లాక్ సీ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉక్రెయిన్ యొక్క

Team AKS www.aksias.com 8448449709 


30
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

5. సైన్స్ & టెక్నాలజీ


వాతావరణం నుంచి నీటి ఉత్పత్తిని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు తరహాలో ఒక ఆధునిక నిర్మాణాన్ని చేపట్టారు. 1912లో ఆ
నిర్మాణం పూర్తయింది. అది గాలి నుంచి రోజుకు 360 లీటర్ల నీటిని
2050 నాటికి దాదాపు 87 దేశాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం
ఉత్పత్తి చేసిందని కొందరు చెబుతున్నారు. కొన్నేళ్లకు ఆ నిర్మాణం
దాల్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అవసరమే
పాక్షికంగా కూలిపోయింది. 1993లో దాన్ని గుర్తించి, మరమ్మతులు
మానవుడిని ఆవిష్కారానికి పురిగొల్పుతుంది. నీటి కొరతను తీర్చే
చేశారు. కొంతమేర ఇది నీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడైంది.
అంశానికీ ఇది వర్తిస్తుంది. మానవ మేధస్సుతో ఈ సమస్యకు ఇప్పటికే
పాక్షిక పరిష్కార మార్గం లభించింది. గాలి నుంచి నీటిని ఒడిసిపట్టే ఏడబ్ల్యూజీ సాధనాలు రెండు రకాలు..
అద్భుత పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. భవిష్యత్‌లో 1. పాసివ్‌వాటర్‌ఎక్స్‌ట్రాక్షన్‌.
దాహార్తిని తీర్చడంలో ఇది కీలకమవుతుందని భావిస్తున్నారు.
2. ఫోర్స్డ్‌లేదా పవర్డ్‌ఎక్స్‌ట్రాక్షన్‌.
గాలి నుంచి సేకరణ ఎలా?
మొ ద టి వి ధా న ం లో స హ జ సి ద ్ధ ఉ ష్ ణోగ్ర త ల్లో
గాలి నుంచి నీటిని సేకరించే సాధనాలను ‘అట్మాస్పియరిక్‌ వైరుధ్యాలపై ఆధారపడటం ద్వారా గాలి నుంచి నీటిని

S
వాటర్‌ జనరేటర్లు’ (ఏడబ్ల్యూజీ)గా పేర్కొంటారు. ఇందుకు
సంబంధించిన విధానాలు భిన్నరకాలుగా ఉన్నప్పటికీ మొత్తంమీద
అవి ‘కండెన్సేషన్‌’ ప్రక్రియ ఆధారంగా పనిచేస్తా యి . ప్రస్తుత
ఏడబ్ల్యూజీ పరిజ్ఞానాల్లో అనేకం ఏసీల తరహాలో పనిచేస్తాయి. ఇవి
సే క రి స్ తా రు . ప్ర త్ యే క ం గా ఇ ం ధ న అ వ స ర ం ఉ ం డ దు .
ర ెం డో ప్ర క్రి య లో వి ద్యు త్ ‌ లే దా పీ డ నా న్ ని
ఉపయోగించడం ద్వారా గాలి నుంచి నీటిని ఒడిసిపడతారు.
K
హీటింగ్‌/కూలింగ్‌కాయిల్స్‌ను ఉపయోగించుకొని గాలి ఉష్ణోగ్రతను జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములు: చైనా
తగ్గిస్తాయి. ఈ క్రమంలో గాల్లోని నీటి ఆవిరి.. నీటి బిందువులుగా
రోదసిలోని తన కొత్త అంతరిక్ష కేంద్రంలోకి మరో
మారిపోతుంది. ఇంకా పలు విధానాల్లో.. వాతావరణం నుంచి
ముగ్గురు వ్యోమగాములను పంపాలని చైనా నిర్ణయించింది.
నీటిని ఒడిసిపట్టొచ్చు. చాలావరకూ ఏడబ్ల్యూజీ యంత్రాలు కొద్ది
షెంఝౌ-14 వ్యోమనౌక ద్వారా వీరు జూన్‌లో పయనమవుతారని
పరిమాణంలోనే నీటిని అందిస్తున్నాయి. అయితే ఇంటికి దరిదాపుల్లో
పేర్కొంది. వీరు రోదసి కేంద్రంలో ఆరు నెలలు గడుపుతారని
A
ఎక్కడా గుక్కెడు నీళ్లు దొరకని సందర్భంలో ఇవి ఎంతోకొంత
వెల్లడించింది. తియాంగాంగ్‌ పేరుతో అంతరిక్ష కేంద్రాన్ని
ప్రయోజనకరంగా ఉంటాయని శాస్త్రవేత్త లు చెబుతున్నారు.
చైనా నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన కోర్‌ మాడ్యూల్‌ను గత
గాలి నుంచి నీటిని సంగ్రహించే విధానం పురాతనమైనదే. ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని
15వ శతాబ్దంలో దక్షిణ అమెరికాలో విస్తరించిన ‘ఇంకాస్‌ ఈ ఏడాది చివర్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది.
సామ్రాజ్యం’లో ఈ విధానాన్ని అనుసరించారు. నాడు మంచు ఇందులో భాగంగా జులైలో వెంటియాన్‌మాడ్యుల్‌ను, అక్టోబరులో
బిందువులను ఒడిసిపట్టి, భారీ నీటి తొట్టెల్లోకి మళ్లించేవారు. ఆ మెంగ్టియాన్‌ మాడ్యూల్‌ను.. కోర్‌ మాడ్యూల్‌కు జోడించనుంది.
తర్వాత వాటిని సన్నటి కాల్వల ద్వారా నగరంలో పంపిణీ చేసేవారు. జూన్‌లో పయనమయ్యే వ్యోమగాములు భూమికి తిరిగొచ్చేలోగా
‘గాలి బావి’ డిజైన్ల ద్వారా కూడా పురాతన కాలంలో నీటిని మరో ముగ్గురిని అక్కడి పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఒడిసిపట్టేవారు. ఇలాంటి ఒక నిర్మాణాన్ని 1900 ప్రాంతంలో రష్యా ఫలితంగా 3-5 రోజుల పాటు ఆ అంతరిక్ష కేంద్రంలో ఆరుగురు
ఇంజినీరు ఫ్రెడ్రిక్‌జిబోల్డ్‌.. క్రిమియాలో శిథిలమైన థియోడొసియా సిబ్బంది ఉంటారని చెప్పారు. షెంఝౌ-13 వ్యోమనౌకలో
నగరానికి సమీపంలో గుర్తించారు. అక్కడ అర్థంకాని రీతిలో ముగ్గురు వ్యోమగాములు భూమికి తిరిగొచ్చారు. ఇందులోని
రాళ్లు పేర్చి ఉండటాన్ని ఆయన గమనించారు. ఒక్కో రాళ్ల కుప్ప వాంగ్‌ యాపింగ్‌ అనే వ్యోమగామి.. స్పేస్‌వా క్‌ నిర్వహించిన
900 చదరపు మీటర్ల భాగాన్ని ఆక్రమించింది. టెర్రకోట మట్టితో తొలి చైనా మహిళగా గుర్తింపు పొందారు. ఆమెతో పాటు జాయ్‌
చేసిన గొట్టాలతో వీటిని నగరంలోని బావులు, చెరువులకు జిగాంగ్, యె గువాంగ్‌ఫులు రోదసి కేంద్రం నుంచి హైస్కూల్‌
అనుసంధానించారు. ఇది నీటిని సేకరించే ఒక పాసివ్‌ విధానమై విద్యార్థులకు భౌతికశాస్త్ర పాఠాలు బోధించారు. అమెరికా,
ఉండొచ్చని జిబోల్డ్‌ సూత్రీకరించారు. దీన్ని పరీక్షించేందుకు ఇదే రష్యా తర్వాత సొంతంగా రోదసిలోకి వ్యోమగాములను పంపే
సామర్థ్యం సాధించిన మూడో దేశంగా చైనా గుర్తింపు పొందింది.

Team AKS www.aksias.com 8448449709 


31
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

గ్రహాంతర జీవి పాదముద్రలాగా అంగారకుడి బిలం చేసేందుకు ఆల్కాహాల్, హైడ్రోజెన్‌పెరాక్సైడ్‌వంటి రసాయనాలను


వినియోగించాల్సి వస్తోంది. తాము అభివృద్ధిపరిచిన టైటానియం
అంగారకుడిపైనున్న ఒక బిలం చిత్రాన్ని అమెరికా
డైఆక్సైడ్, కాపర్‌ఆక్సైడ్‌మిశ్రమాల పూత, గోడలు, ఇతర పరికరాల
అంతరిక్ష సంస్థ (నాసా) తాజాగా విడుదల చేసింది. ఆ గ్రహ
ఉపరితలాలపై చాలా కాలం పాటు నిలిచి ఉండి కరోనాలోని స్పైక్‌
కక్ష్యలో పరిభ్రమిస్తున్న మార్స్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌లో ని హై
ప్రొటీన్‌ను ధ్వంసం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. లేపనం
రిజల్యూషన్‌ ఇమేజింగ్‌ సైన్స్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (హైరైజ్‌) కెమెరా
పూసిన ఉపరితలాలపైకి అతినీలలోహిత (యూపీ) కిరణాలు
ఈ చిత్రం తీసింది. అక్కడ ఒక భారీ బిలంలో మరో బిలం ఉందని
ప్రసరించినప్పుడు ఆక్సిడేషన్‌ చర్య జరిగి వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌
నాసా పేర్కొంది. దీనికి ‘ఎయిరీ క్రేటర్‌’ అని పేరు పెట్టింది.
ధ్వంసమవుతుందని తెలిపారు. అందువల్ల ఉపరితలాలను తాకిన
వేడిని తట్టుకునే కొవిడ్‌టీకా వారికి వైరస్‌ వ్యాపించే అవకాశం ఉండదని వివరించారు.

శీ త లీ క ర ణ అ వ స ర ం లే ని కొ వి డ్ ‌ టీ కా ను ఉత్పరివర్తనాల మందగమనంతో దీర్ఘాయుష్షు


తయారుచేయబోతున్నట్లు గతంలో ఇచ్చిన మాటను బెంగళూరులోని
పులి, సింహం, జిరాఫీ వంటి పలు జంతువుల కంటే
ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌సైన్స్‌(ఐఐఎస్‌సీ) నిలబెట్టుకొంటోంది.
మానవుల సహజ ఆయుర్దాయం ఎక్కువ. వాటితో పోలిస్తే మనిషికి
మైన్‌వ్యాక్స్‌అనే బయోటెక్‌అంకుర సంసతో ్థ కలసి రూపొందిస్తున్న
ముసలితనం నెమ్మదిగా వస్తుంది. మరి అందుకు కారణమేంటో
కొవిడ్‌వ్యాక్సిన్‌.. పేద దేశాలకు పెన్నిధి కానుంది. దీని రూపకల్పనలో

S
ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్‌ శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా
సంస్థకు చెందిన శాస్త్రజ్ఞులు కూడా పాలుపంచుకొంటున్నారు.
ఐఐఎస్‌సీ-మైన్‌వ్యాక్స్‌టీకాను 37 డిగ్రీల సెల్సియస్‌వద్ద నాలుగు
తెలుసా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు బ్రిటన్‌లో ని వెల్‌క మ్‌
సాంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు తాజాగా సమాధానాన్ని
కనుగొన్నారు. జంతువులతో పోలిస్తే జన్యుపరమైన మార్పుల
(ఉత్పరివర్త నా లు) వేగం తక్కువగా ఉండటం మానవుల
K
వారాల పాటు, 100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద 90 నిమిషాల సేపు
దీర్ఘాయుష్షుకు దోహదపడుతున్నట్లు తేల్చారు. మనిషితో పాటు
నిల్వ చేసినా వినియోగించవచ్చు. ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్‌) టీకాను
ఎలుక, పులి, సింహం, జిరాఫీ వంటి 16 జాతులపై వారు తాజా
2-3 డిగ్రీల సెల్సియస్‌వద్ద భద్రపరచాల్సి ఉండగా, ఫైజర్‌టీకాకు
పరిశోధన నిర్వహించారు. శరీర పరిమాణంతో సంబంధం
మైనస్‌ 70 డిగ్రీల అతిశీతలీకరణ సదుపాయం కావాలి. కరోనా
లేకుండా.. వివిధ రకాల జంతువుల సహజ జీవితకాలంలో
వైరస్‌మానవ కణాన్ని అతుక్కొని లోనికి ప్రవేశించడానికి ఆ వైరస్‌
చోటు చేసుకునే ఉత్పరివర్త నా ల సంఖ్య దాదాపు సమానంగా
A
కొమ్ములోని ఆర్‌.బి.డి. అనే ప్రొటీన్‌తోడ్పడుతుంది. ఆ ప్రొటీన్‌లో
ఉంటున్నట్లు గుర్తించారు. అయితే ఈ జన్యు మార్పులు ఎంత
కొంత భాగాన్ని తీసుకుని ఐఐఎస్‌సీ టీకాను రూపొందిస్తున్నారు.
తక్కువ వేగంగా జరిగితే ఆయా జంతువులు అంత ఎక్కువ
కొవిడ్‌వేరియంట్లను హతమార్చే లేపనాన్ని కాలం జీవిస్తున్నట్ లు నిర్ధారించారు. మానవ కణాల్లో ఏటా
దాదాపు 20-50 ఉత్పరివర్తనాలు చోటు చేసుకుంటుంటాయని
అభివృద్ధిపరిచిన జపాన్‌శాస్త్రవేత్తలు
వాటిలో అత్యధికం హానికరం కానివేనని పరిశోధకులు తెలిపారు.
కరోనా వైరస్‌కు చెందిన వేరియంటను ్ల క్రియారహితం చేసే
సరికొత్త లేపనాన్ని జపాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. చీకటి డీఎన్‌ఏ నిర్మాణాన్ని కోల్పోతున్న చేపలు
ప్రాంతం (గది లోపల), వెలుగు ప్రసరించే చోట కూడా ఈ పూత మనిషి చేసే నిర్లక్ష్యం ప్రకృతి స్వరూపాన్ని మార్చేస్తుందని
ప్రభావవంతంగా పనిచేసి వైరస్‌ను నిలువరిస్తుందని వెల్లడైంది. నరా బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) అధ్యయనం
వైద్య విశ్వవిద్యాలయం, కనగవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ తేల్చింది. గృహాలు, కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలు, ప్టాస్లిక్‌
సైన్స్‌అండ్‌టెక్నాలజీ, టోక్యో ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌టెక్నాలజీకి చెందిన రేణువులు జలచరాల సహజ నిర్మాణాలను ప్రభావితం చేస్తాయని
శాస్త్రవేత్తలు...టైటానియం డైయాక్సైడ్, కాపర్‌ఆక్సైడ్‌మిశ్రమాలను తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఐఐఎస్‌సీ లోని ‘కణాల
వినియోగించి కొత్తరకం పూతను తయారు చేశారు. కరోనా సోకిన పునరుత్పత్తి, జన్యువుల అభివృద్ధి’ విభాగం ఆచార్యుడు ఉపేంద్ర
వ్యక్తులు దగ్గినా, తుమ్మినా వారి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా నాంగ్‌తోంబా నేతృత్వంలోని బృందం కావేరి జలాల కాలుష్యంపై
వైరస్‌ గాలిలో ప్రయాణించి ఇతరులకు వ్యాప్తి చెందుతుందనే అధ్యయనం చేసింది. అందులో జీవించే చేపల ఆరోగ్యం, వాటి
విషయం తెలిసిందే. అదే సమయంలో గోడలు, గదిలోని పరికరాల డీఎన్‌ఏ నిర్మాణాలపై కాలుష్యం చూపే ప్రభావాన్ని తేటతెల్లం
ఉపరితలం మీద కూడా వైరస్‌తిష్టవేస్తుంది. ఆ ఉపరితలాలను శుభ్రం చేసింది. కావేరి నది నుంచి సేకరించిన చేపలంటే ఎంతో

Team AKS www.aksias.com 8448449709 


32
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఇష్టపడే నాంగ్‌తోంబా ఓ సారి వంకర్లు తిరిగిన చేపలను చూసి కృత్రిమ మేధను ఉపయోగించి ఎక్కువ సంఖ్యలో ప్రయోగాలను
విస్తుపోయారు. ఒకే జన్యు సంతతికి చెందిన చేపలు వేగంగా తక్కువ ఖర్చుతో చేయొచ్చు’ అని ఐహబ్‌డాటా పరిశోధక ఇంజినీర్‌
ప్రవహించే నీరున్న ప్రాంతంలో ఒకలా, నిదానంగా ప్రవహించే చోట లఘువరపు సిద్ధార్థ, ప్రొఫెసర్‌ దేవప్రియకుమార్‌ వెల్లడించారు.
మరోలా, ఆగి ఉన్న జలంలో ఇంకోలా శరీరాకృతి కలిగి ఉండటాన్ని
కర్బన ఉద్గారాలపై కొత్త అస్త్రాన్ని అభివృద్ధి చేసిన గువాహటి ఐఐటీ
గుర్తించారు. ఇలా వివిధ రకాల నీటిని రామన్‌స్పెక్ట్రోస్కోపీ ద్వారా
పరిశీలిస్తే సాధారణ కళ్లకు కనిపించని పరిమాణంలో ప్లాస్టిక్‌ థర్మల్‌విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే కార్బన్‌డైఆక్సైడ్‌ను
వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్లాస్టిక్‌లో కొన్ని రసాయన ఒడిసిపటడా ్ట నికి ఐఐటీ - గువాహటి పరిశోధకులు సరికొత్త ‘కార్బన్‌
రేణువులు కూడా ఉన్నట్లు తేల్చారు. ఇవి ఆమజ ్ల నిక శ్వాస వ్యవసతో
్థ క్యాప్చర్‌’ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో జాతీయ
జీవించే జీవరాసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఈ థర్మల్‌ విద్యుత్‌ సంస్థ (ఎన్‌టీపీసీ) భాగస్వామ్యం కూడా ఉంది.
బృందం తేల్చింది. ప్లాస్టిక్‌ సూక్ష్మ రేణువులు చేపలు శ్వాసించే బయోగ్యాస్‌ ప్లాంట్లు, పెట్రోలియం శుద్ధి కర్మాగారాల నుంచి
ఆ క్సి జ న్ ‌ను అ డ్డుకుం టా య ని నాం గ్ ‌తోం బా తె లి పా రు . పెద్దఎత్తున కార్బన్‌ డైఆక్సైడ్‌ వాయువు వెలువడుతుంటుంది. ఇది
భూ ఉష్ణోగ్రత పెరుగుదలకూ, తద్వారా వాతావరణ మార్పులకు
కృత్రిమ మేధ, మెషిన్‌లెర్నింగ్‌తో ఔషధాల ఆవిష్కరణ కారణమవుతోంది. థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో ఇంధనాన్ని, ఇతర
ఆధునిక సాంకేతికతతో ఔషధాల తయారీకి ఊతమిచ్చే పదార్థాలను మండించడం వల్ల వెలువడే వాయువుల మిశ్రమాన్ని ఫ్లూ

S
ప్రక్రియలను గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌
ఇన్‌ఫర్మేషన్‌టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) ఆచార్యులు ఆవిష్కరించారు.
పది రకాల మెషిన్‌లెర్నింగ్‌ పద్ధతులను ఉపయోగించి ఔషధాల
తయారీ చేపట్టవచ్చని నిరూపించారు. ఐహబ్‌ డాటా సెంటర్‌
గ్యాస్‌అంటారు. దీనిలో నుంచి కార్బన్‌డైఆక్సైడ్‌ను వేరుచేయడానికి
ఇంతవరకు వాడుతున్న ఎండీఈఏ, ఎంఈఏ సాల్వెంట్ల క న్నా
తక్కువ విద్యుత్‌ను వాడి ఎక్కువ ఫలితాన్ని సాధించే సరికొత్త
యాక్టివేటెడ్‌ ఎమైన్‌ సాల్వెంట్‌ సాంకేతికతను ఐఐటీ-గువాహటి
K
అకడమిక్‌ హెడ్‌ ప్రొ.దేవకుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. అనంతరం దీన్ని ప్రయోగ పరీక్షల
ఆయా పరిశోధనలపై పేటెంట్‌ కోసం దరఖాస్తు చేశారు. కోసం ఎన్‌టీపీసీకి చెందిన నేత్ర కేంద్రానికి తరలించారు. తమ
ప్రాజెక్టు ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడుతుందని
సంప్రదాయ పదతు ్ధ లకు భిన్నంగా.. ఔషధాల ఆవిష్కరణలో
ఐఐటీ-గువాహటి కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన
ఆధునిక పదతు ్ధ లు కనుగొనే లక్ష్యంతో నేషనల్‌మిషన్‌ఆన్‌ఇంటర్‌
విష్ణు ప ద మండల్‌ వివరించారు. రసాయన పరిశ్రమల్లో
డిసిప్లినరీ సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌ (ఎన్‌ఎం-ఐసీపీఎస్‌) కింద
A
వెలువడే కార్బన్‌ డైఆక్సై డ్‌ నుంచి కర్బనాన్ని వేరుచేయడానికి
ట్రిపుల్‌ఐటీలో ఐహబ్‌- డాటా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2020
సాల్వెంట్‌ ఆధారిత సాంకేతికతలను వాడుతున్నారు. బొగ్గు,
అక్టోబరు నుంచి పరిశోధకులు ఆ దిశగా దృష్టిపెట్టారు. వాస్తవంగా
సహజవాయువులను మండించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాల్లో
ఏదైనా ఔషధం తయారు చేయాలంటే 12-15 ఏళ్ల సమయం
ఈ సాంకేతికత ఆధారంగా ఆహార పరిశ్రమకు అనువైన కార్బన్‌
పడుతుంది. ముందుగా సంబంధిత వ్యాధికి ఏ అణువు (మాలిక్యుల్‌)
డైఆక్సై డ్‌ను తక్కువ పరిమాణాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ
సమర్థంగా పనిచేస్తుందనేది గుర్తించాలి. అనంతరం దాన్ని
ప్రక్రియకు చాలా ఎక్కువ విద్యుత్‌ కావాలి. ఖర్చు కూడా ఎక్కువ
ఔషధంగా మార్చాలి. ఈ క్రమంలో ముందస్తు క్లినికల్‌ పరీక్షలు
కాబట్టి భారీ విద్యుత్కేంద్రాలకు పాత సాల్వెంట్‌ ప్రక్రియలు
నిర్వహించాలి. ఇందులో భాగంగా జంతువులు, కణజాలంపై
అనువైనవి కావు. వాటి స్థానంలో తాము రూపొందించిన సరికొత్త
పరీక్షలు జరపడం ఇబ్బందికరంగా మారింది. ఆలస్యానికీ
ప్రక్రియ అద్భుతంగా ఉపయోగపడుతుందని మండల్‌ చెప్పారు.
కారణమవుతోంది. ఆయా సమస్యలకు చెక్‌ పెట్టేలా పది రకాల
పద్ధతులను తాము అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ట్రిపుల్‌ఐటీ హెలీనా క్షిపణి పరీక్ష విజయవంతం
ఆచార్యులు వెల్లడించారు. ‘వాస్తవానికి సంప్రదాయ పద్ధతుల్లో
ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణి ‘హెలీనా’ను భారత్‌
ఎన్నో పరిమితులు ఉన్నాయి. సమర్థతను గుర్తించే క్రమంలో ఔషధ
విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని రక్షణ పరిశోధన,
మాలిక్యుల్స్‌ను ఎక్కువ సంఖ్యలో వినియోగించేందుకు వీలుండదు.
అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత సైన్యం, వైమానిక దళం
వీటిన్నింటికీ కృత్రిమమేధ, మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలతో
సంయుక్తంగా నిర్వహించాయని రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో
అడ్డుకట్టు వేయొచ్చు. అలాగే సంప్రదాయ పద్ధతిలో చేసే క్లినికల్‌
తెలిపింది. ధ్రువ్‌ హెలికాప్ట ర్ ‌ నుంచి దీన్ని ప్రయోగించామని,
పరీక్షలు, ముందస్తు క్లినికల్‌పరీక్షలు చాలా ఖర్చుతో కూడుకున్నవి.
నిర్దేశిత లక్ష్యాన్ని అది విజయవంతంగా ఛేదించిందని పేర్కొంది.

Team AKS www.aksias.com 8448449709 


33
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
బ్యాక్టీరియా సాయంతో భూసార రక్షణకు నూతన సిస్టమ్‌ (ఈపీఆర్‌ఎస్‌)గా పేర్కొంటున్నారు. మొత్తం మీద 24
విధానాన్ని ఆవిష్కరించిన ఐఐటీ మండీ పరిశోధకులు రాకెట్లను పరీక్షించినట్లు అధికారులు వివరించారు. ఇవి గురి
తప్పకుండా లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు. ఈ రాకెట్‌వ్యవస్థకు
కొండ ప్రాంతాల్లో భూమి కోత నివారణకు ‘ఎస్‌
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను జోడించినట్లు పేర్కొన్నారు.
పాశ్చరి’ అనే నిరపాయకర బ్యాక్టీరియాను వినియోగించే నూతన
ఫలితంగా వాటి పరిధి పెరిగినట్లు వివరించారు. పినాక ఏరియా
విధానాన్ని హిమాచల్‌ప్రదేశ్‌లోని ఐఐటీ - మండీ పరిశోధకులు
డినైల్‌ మునిషన్‌ (ఏడీఎం) రాకెట్‌ వ్యవస్థనూ పరీక్షించినట్ లు
ఆవిష్కరించారు. కుండపోత వర్షాలు, భూకంపాల కారణంగా
తెలిపారు. ఈ రాకెట్‌ వ్యవస ్థ ల ను పుణెలో రక్షణ పరిశోధన,
భూసారం కొట్టుకుపోవడం, మట్టిపెళ్లలు విరిగిపడటం పర్వత
అభివృద్ధి సంస ్థ (డీఆర్‌డీ వో)కు చెందిన ఆర్మమెంట్‌ రీసెర్చ్‌
ప్రాంతాల్లో సాధారణ పరిణామమే. దీన్ని నివారించడానికి భూ
అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ), హై ఎనర్జీ
స్థిరీకరణ తోడ్పడుతుంది. భూ స్థిరీకరణకు అంటే మట్టి పొరలను
మెటీరియల్స్‌రీసెర్చ్‌ల్యాబ్‌(హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌) అభివృద్ధి చేశాయి.
గట్టిగా పట్టినిలపడానికి రసాయనాల బదులు సహజ పద్ధతులను
అనుసరించాలని శాస్త్రజ్ఞులు సిఫార్సు చేస్తున్నారు. పటుత్వం పాక్‌పరీక్షించిన షహీన్‌-3 క్షిపణి విజయవంతం
తగ్గి వదులుగా ఉన్న నేలల్లో భవనాలను నిర్మించడానికి మట్టిని ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించే
విపరీతమైన ఒత్తిడితో గట్టిపరుస్తారు. దీన్ని కంప్రెషన్‌ ప్రక్రియ మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి షహీన్‌-3ని పాకిస్థాన్‌ సైన్యం
అంటారు. లేదా కొన్ని రసాయనాలను ఇంజెక్ట్‌చేయడం ద్వారా నేల విజయవంతంగా పరీక్షించింది. ఇది 2,750 కిలోమీటర ్ల

S
బిగువును పెంచుతారు. ఇలాంటి కృత్రిమ పద్ధతుల్లో సాధించిన భూ
స్థిరీకరణ నేలకు దీర్ఘకాలం పటుత్వాన్ని ఇస్తుంది. కానీ, ఈ కృత్రిమ
పద్ధతుల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. అందువల్ల
దూరం ప్రయాణించగలదు. భారత్‌లో ని అనేక నగరాలు ఈ
అస్త్రం పరిధిలోకి వస్తా యి . డిజైన్, సాంకేతికపరమైన అనేక
అంశాలపై మదింపు వేయడానికి ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు
K
బ్యాక్టీరియా సాయంతో సహజంగా నేల పటుత్వాన్ని పెంచి అధికారులు తెలిపారు. ఇది భారత్‌లోని ఈశాన్య ప్రాంతాలు,
భూసార క్షయాన్ని నివారించడానికి ఐఐటీ- మండీ పరిశోధకులు అండమాన్‌ నికోబార్‌ దీవులనూ తాకగలదని పాక్‌ మీడియా
నడుం బిగించారు. ఈ పద్ధతిలో మట్టి రేణువుల మధ్య సూక్ష్మ పేర్కొంది. ‘‘ఇది ఘన ఇంధనంతో నడిచే క్షిపణి. ఇందులో
ఖాళీల్లో క్యాల్షియం కార్బొనేట్‌ను ఉత్పత్తి చేసి మట్టిని గట్టిగా పట్టి పోస్ట్‌ సెపరేషన్‌ ఆల్టిట్యూడ్‌ కరెక్షన్‌ (పీఎస్‌ఏసీ) వ్యవస్థ ఉంది.
నిలపడానికి ‘ఎస్‌పాశ్చరి’ అనే బ్యాక్టీరియాను ఉపయోగించారు. దీనివల్ల క్షిపణి గమనాన్ని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయవచ్చు.
ఇటుకలను సిమెంటు గట్టిగా పట్టి నిలిపినట్లే ఈ బ్యాక్టీరియా
A
ఫలితంగా దాని కచ్చితత్వం పెరుగుతుంది. ప్రత్యర్థుల క్షిపణి
ఉత్పత్తి చేసే క్యాల్సైట్‌ మట్టి రేణువులను గట్టిగా బంధిస్తుంది. రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలుగుతుంది’’ అని పాక్‌ సైన్యం
అంతరిక్షంలోకి మానవులను పంపేందుకు పరిశోధనలు తెలిపింది. షహీన్‌-3ని తొలిసారిగా 2015 మార్చిలో పరీక్షించారు.

రాకెట్‌ద్వారా మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు కొలెస్ట్రాల్‌తగ్గించే ఔషధాలతో దుష్ప్రభావాలు: సీసీఎంబీ


పరిశోధనలు జరుగుతున్నాయని, ఇవి ఈ ఏడాది చివరి నాటికి కొ లె స్ట్రా ల్ ‌ను త గ ్గ ిం చే ఔ ష ధా ల ను దీ ర ్ఘ కా ల ం
పూర్తవుతాయని ఇస్రో మాజీ ఛైర్మన్‌డా.కె.శివన్‌తెలిపారు. ఆయన వినియోగించడం కణాల నిర్మాణంలో మార్పులకు దారితీస్తున్నట్లు
తమిళనాడులోని నాగర్‌కోవిల్‌లో జీఎస్‌ఎల్వీ-3 రాకెట్‌ ద్వారా స ెం ట ర్ ‌ ఫ ర్ ‌ సెల్యు ల ర్ ‌ అ ం డ్ ‌ మా లి క్యు ల ర్ ‌ బ యా ల జీ
మానవులను అంతరిక్షంలోకి పంపనున్నట్లు వెల్లడించారు. తొలుత (సీసీఎంబీ) పరిశోధనలో వెల్లడైంది. గతంలోనూ ఇలాంటివి
రెండు సార్లు చేపట్టే పరిశోధనల్లో రోబోలను అంతరిక్షంలోకి గుర్తించినప్పటికీ పరమాణు స్థాయిలో ఇప్పటివరకు ఆధారాలు
పంపుతామని, అది విజయవంతమైతే మానవులను పంపుతామన్నారు. లభ్యం కాలేదని, సీసీఎంబీ ఆచార్యులు చటోపాధ్యాయ బృందం
పినాక క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం కణ స్థాయిలో మార్పులను గుర్తించిందని సీసీఎంబీ పేర్కొంది.

శత్రువుపై శరపరంపరగా నిప్పులు కురిపించే బహుళ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న


రాకెట్‌ ప్రయోగ వ్యవస్థ ‘పినాక’కు సంబంధించిన కొత్త ఔషధాల్లో స్ టా టి న్స్‌ ఒకటి. రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ను
వెర్షన్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్లో
‌ ని తగ్గించడానికి రోగులకు వీటిని అందిస్తుంటారు. కీలక ఎంజైమ్‌
పోఖ్రాన్‌లో ఇది జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. (హెచ్‌ఎ ంజీ-సీవోఏ)ను నిరోధించేలా ఇవి పనిచేస్తా యి .
ఈ ఆయుధ వ్యవస్థను పినాక ఎంకే-1 (ఎన్‌హెన్స్‌డ్‌) రాకెట్‌ అయితే వాడకం ఎక్కువైనప్పుడు కణ నిర్మాణంలో మార్పులను

Team AKS www.aksias.com 8448449709 


34
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అవి ఎలా ప్రేరేపిస్తాయో సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. కొలెస్ట్రాల్‌అసాధారణ స్థాయులతో మధుమేహ ముప్పు:
సా ధా ర ణ ం గా క ణ ం ఆ క్టి న్ ‌ల వ ం టి ప్రో టీ న ్ల తో ఐడీఎస్‌గుర్తింపు
తయారవుతుంది. ఆక్టిన్‌లు శరీరంలోని ప్రతి కణం చుట్టూ ప్లాస్మా
కొత్తగా మధుమేహ వ్యాధి (టైప్‌-2 డయాబెటిస్‌) బారిన
పొర కింద ఉంటాయి. కణాలు ఆకారాన్ని, పరిమాణాన్ని కల్గి
పడుతున్నవారిలో 80 శాతం మందిలో కొలెస్ట్రాల్‌ స్థా యు లు
ఉండటానికి అవి దోహదం చేస్తాయి. స్టాటిన్‌ఔషధం రక్తంలోని అధిక
అసాధారణంగా కనిపిస్తున్నాయని ఇండియన్‌ డయాబెటిస్‌ స్టడీ
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు, కణ నిర్మాణానికి కీలకమైన ఆక్టిన్‌
(ఐడీఎస్‌) గుర్తించింది. ఈ రోగుల్లో అతి తక్కువ హెచ్‌డీఎల్‌
ప్రొటీన్ల పాలిమరైజేషన్‌ను ప్రేరేపిస్తోంది. తద్వారా కణాల పరిమాణం,
(మంచి కొలెస్ట్రాల్‌)తో పాటు ఎక్కువ ఎల్‌డీఎల్‌(చెడు కొలెస్ట్రాల్‌)
పనితీరులో మార్పులు జరుగుతున్నాయని అధ్యయనంలో తేలింది
ఉంటున్నట్ లు వెల్లడించింది. ఎరీస్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో
అని సీసీఎంబీ వెల్లడించింది. ఈ వివరాలు తాజాగా అమెరికన్‌ దేశవ్యాప్తంగా 2020 - 21 మధ్యకాలంలో 5,080 మందిపై ఈ
సొసైటీ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ నుంచి అధ్యయనం చేసినట్లు ఐడీఎస్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ ఏజీ
వెలువడే జర్నల్‌ఆఫ్‌లిపిడ్‌రీసెర్చ్‌లో ప్రచురితమైనట్టు పేర్కొంది. ఉన్నికృష్ణన్, ఎండోక్రైనాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు,
ప్రపంచంలోనే మొదటి మూడు డోసుల యాంటీ - రేబిస్‌టీకా ఉస్మానియా మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ డాక ్ట ర్ ‌ సహాయ్‌
తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశంలో
క్యాడిల్లా ఫార్మా మూడు డోసుల యాంటీ - రేబిస్‌టీకాను
ఈ వివరాలను వెల్లడించారు. కొలెస్ట్రాల్‌ హెచ్చుతగ్గుల వల్ల

S
అభివృద్ధి చేసింది. రీకాంబినెంట్‌ నానో పార్టికల్‌ ఆధారిత జి
ప్రొటీన్‌తో రూపొందించిన ఈ టీకాను ‘థైరెబిస్‌’ అనే పేరుతో
ఆవిష్కరించింది. కుక్క కాటుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న
యాంటీ - రేబిస్‌ టీకాలన్నీ అయిదు డోసుల టీకాలు కావటం
మధుమేహమే కాకుండా.. కార్డియోవాస్క్యులర్‌ వ్యాధుల (సీవీడీ)
ముప్పు పొంచి ఉన్నట్లే న ని హెచ్చరించారు. ఇలాంటివారు
ప్రధానంగా ఆహార మార్పులతోపాటు శారీరక వ్యాయామాలు,
K
రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు.
గమనార్హం. ఈ నేపథ్యంలో తమ మూడు డోసుల టీకా బాధితులకు కొలెస్ట్రాల్‌ స్థా యు లు సాధారణ స్థితిలో ఉండేలా చికిత్సలు
అనువైనదిగా ఉంటుందని, ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు తీసుకోవాలన్నారు. చెడు కొలెస్ట్రాల్‌వల్ల చిన్న వయసులోనే కొందరు
దోహదపడుతుందని క్యాడిల్లా ఫార్మా సీఎండీ రాజీవ్‌మోదీ పేర్కొన్నారు. ఆకస్మిక గుండె వైఫల్యాల బారిన పడుతున్నారని వివరించారు.
మన దేశంలో ఏటా 1.5 కోట్ల మంది కుక్క కాటుకు గుర్తించిన కీలకాంశాలు..
A
గురవుతున్నారు. ఇందులో 20,000 మందికి ప్రాణ హాని
కొత్తగా టైప్‌-2 మధుమేహ వ్యాధి బారిన పడిన 55.6
కలుగుతోంది. సరైన సమయంలో నిర్ణీత షెడ్యూలు ప్రకారం
శాతం మందిలో హెచ్‌డీఎల్‌-సి (హై డెన్సిటీ లిపిడ్‌-కొలెస్ట్రాల్‌)
బాధితులకు టీకా ఇవ్వగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశం
విలువలు తక్కువగా నమోదయ్యాయి. 82.5 శాతం మంది
ఉంటుంది. చాలా మంది అసలు వైద్యులే సంప్రదించకపోవటం,
రోగుల్లో ఏదో ఒక రకమైన కొలెస్ట్రాల్‌అసాధారణంగా ఉంటోంది.
టీకాలు తీసుకోకపోవటం, లేదా ఒకటి- రెండు డోసులు తీసుకొని
ఆ తర్వాత డోసులు విస్మరించటం జరుగుతోంది. దీంతో రెబీస్‌ 42 శాతం మంది అధిక రక్తపోటు వ్యాధి ముప్పునకు
వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. చేరువలో ఉన్నారు. 37.3 శాతం మంది అప్పటికే ఈ సమస్యతో
బాధపడుతున్నారు.
మూడు డోసులు యాంటీ - రెబీస్‌ టీకాను అభివృద్ధి
చేయటానికి 12 సంవత్సరాల సమయం పట్టినట్లు క్యాడిల్లా ఫార్మా ఈ రోగుల్లో బీఎంఐ (బాడీ మాస్‌ఇండెక్స్‌) 27.2 (అధిక
వెల్లడించింది. ఈ టీకా క్లినికల్‌ పరీక్షల్లో ఎంతో ప్రభావాన్ని, బరువు)గా ఉంది.
భద్రతను కనబరచినట్లు, దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి 11.2 శాతం మందిలో మూత్రపిండాల వైఫల్య సమస్య
(డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్ లు వివరించింది. తొలిదశలో కనిపిస్తోంది.
గుజరాత్‌తో సహా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో తమ టీకాను
ఎస్‌ఎఫ్‌డీఆర్‌బూస్టర్‌ప్రయోగం విజయవంతం
అందుబాటులోకి తీసుకురానున్నట్లు క్యాడిల్లా ఫార్మా సీఎండీ రాజీవ్‌
మోదీ తెలిపారు. ఒక టీకా వయల్‌కు రూ.750 ధర నిర్ణయించినట్లు, సూపర్‌సో నిక్‌ వేగంతో దూసుకెళ్లే దీర్ఘ శ్రే ణి క్షిపణుల
మూడు డోసులకు రూ.2,145 ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. రూపకల్పనలో భారత్‌ మరో ముందడుగు వేసింది. ఈ దిశగా
ఒక రాకెట్‌ చోదక వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ

Team AKS www.aksias.com 8448449709 


35
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
(డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. ‘సాలిడ్‌ ఫ్యూయెల్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే మాట్లాడుతూ..
డక్టెడ్‌ రామ్‌జె ట్‌ (ఎస్‌ఎ ఫ్‌డీ ఆర్‌) బూస్ట ర్ ‌ను ఒడిశాలోని హైపర్‌సో నిక్‌ ఆయుధాలపై పరిశోధన కోసం 4.7 బిలియన్‌
చాందీపుర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌) నుంచి డాలర్లు అవసరమవుతాయని పెంటగాన్‌కు సంబంధించిన 2023
ప్రయోగించారు. గగనతలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇందులో వచ్చే ఏడాదికల్లా
క్షిపణుల పరిధిని పెంచడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఫలితంగా హైపర్‌సోనిక్‌క్షిపణి విభాగాన్ని ఏర్పాటుచేయాలని, 2025 నాటికి
శత్రు యుద్ధ వి మానాలు, ఇతర ఆయుధ వ్యవస్థ ల ను చాలా సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణిని, 2027కల్లా గగనతలం
దూరం నుంచే సూపర్‌సో నిక్‌ వేగంతో నేల కూల్చొచ్చని నుంచి ప్రయోగించే క్రూయిజ్‌క్షిపణిని సిద్ధం చేయాలన్న ప్రణాళికలు
అధికార వర్ గా లు పేర్కొన్నాయి. తాజా ప్రయోగాన్ని రాడార్, ఉన్నాయి.
టెలిమెట్రీ, ఎలక్ట్రో - ఆప్టికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలతో నిశితంగా
సరికొత్త ‘డ్రైవ్‌ట్రైన్‌’ల ఆవిష్కరణ
పరిశీలించామని వివరించాయి. ఈ సంక్లిష్ట క్షిపణి వ్యవస్థలోని
అన్ని కీలక భాగాలు సక్రమంగా పనిచేశాయని పేర్కొన్నాయి. భారతీయ గ్రామీణ, పటణ ్ట ప్రాంతాలకూ, వివిధ వాతావరణ
ఎస్‌ఎ ఫ్‌డీ ఆర్‌ను హైదరాబాద్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి పరిస్థితులకూ అనుకూలమైన విద్యుత్‌ వాహనాలను (ఈవీ)
ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్‌) అభివృద్ధి చేసింది. నగరంలోని రీసెర్చ్‌ తయారు చేసేందుకు వీలుగా ఐఐటీ - గువాహటి శాస్త్రవేత్తలు
సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీ ఐ), పుణెలోని హెచ్‌ఈ ఎంఆర్‌ఎ ల్‌ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం అందుబాటులో
ఉన్న ఈవీలు భారతీయ పరిస్థితులను దృష్ టి లో పెట్టు కు ని

దేశీయంగా తయారైన తొలి విమానం... డోర్నియర్‌228

S
వంటి ప్రయోగశాలలు ఇందులో భాగస్వామ్యం వహించాయి.

దేశీయంగా తయారైన తొలి విమానం డోర్నియర్‌


రూపొందించినవి కావు. పరిశోధకులు కూడా మన దేశంలో ఈ
వాహనాల సామర్థ్యాలను (డ్రైవ్‌సైకిల్స్‌) ఇంతవరకూ పరిగణనలోకి
తీసుకోలేదు. అయితే విద్యుత్‌వాహనాల్లో వినియోగించే మోటార్లు,
K
228 తమకు చేరినట్లు ప్రభుత్వరంగ అలయన్స్‌ ఎయిర్‌ సంస్థ బ్యాటరీలకు తాము రూపొందించిన సాంకేతికత రేటింగ్‌
ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలకు సేవలందించేందుకు ఈ ఇవ్వనుందనీ, భారత వాతావరణానికి అనుకూలమైన ఉత్త మ
విమానాన్ని వినియోగించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వరంగంలోని వాహన భాగాలను వినియోగించేలా పరికరాల తయారీదారులకు
హిందుస్థా న్ ‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేస్తున్న 17 ఇది ప్రామాణికం కానుందని పరిశోధకులు చెప్పారు.
సీట్ల డోర్నియర్‌ 228 విమానాలు కొనుగోలు చేసేందుకు గత
బ్యా ట రీ / ఇ ం ధ న వి ని యో గా న్ ని , ఉ ద్గారా ల ను
A
ఫిబ్రవరిలో అలయన్స్‌ ఎయిర్‌ ఒప్పందం చేసుకుంది. పగలు,
తగ్గ ించేం దుకూ ఇది ఉపకరిస్తుందని వారు వివరించారు.
రాత్రి ప్రయాణానికి ఈ విమానం అనువైనదని సంస్థ పేర్కొంది.
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌
ఇప్పటివరకు డోర్నియర్‌ విమానాలను సైనికుల అవసరాలకు
డాక్టర్‌ప్రవీణ్‌కుమార్‌నేతృత్వంలో, ఎలక్ట్రిక్‌మొబిలిటీ లేబొరేటరీ
వినియోగిస్తున్నారు.
శాస్త్రవేత్త లు ఈ పరిశోధన సాగించారు. భారత వాతావరణ
హైపర్‌సోనిక్‌క్షిపణుల అభివృద్ధికి ఆకస్‌కూటమి నిర్ణయం పరిస్థితులనూ, గ్రామీణ, పట్ట ణ ప్రాంతాలనూ వీరు దృష్టి లో
పెట్టు కు ని వాహనంలో విద్యుత్తును ఉత్పత్తిచేసే పరికరాలను
హైపర్‌ సోనిక్‌ క్షిపణులను అభివృద్ధి చేయాలని ఇటీవల
(డ్రైవ్‌ట్రైన్‌లను) రూపొందించాల్సిన విధానాన్ని అభివృద్ధి చేశారు.
ఏర్పడిన ‘ఆకస్‌’ కూటమి నిర్ణయించిందని, ఈ విషయమై త్వరలోనే
తద్వారా ఇంజిన్‌తో అనుసంధానమైన చక్రాలకు మరింత శక్తి
ప్రకటన రానుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌యంత్రాంగంలోని
అందనుంది. ఈవీ రంగంలో స్థిరమైన అభివృద్ధి సాధనకు తాము
ఓ అధికారి తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు ‘ఆకస్‌’
రూపొందించిన సాంకేతికత ఉపకరిస్తుందని, విద్యుత్‌ వాహనాల
భద్రతా కూటమిని గతేడాది సెప్టెంబరు నెలలో ఏర్పాటుచేశారు.
సామర్థ్యాన్ని పెంచేందుకూ ఇది దోహదపడుతుందని గువాహటి
హిందూ మహాసముద్రంలో చైనా సైనిక ప్రాబల్యం పెరగడంపై
ఐఐటీ డైరెక్టర్‌టి.జి.సీతారాం పేర్కొన్నారు.
అమెరికా, దాని మిత్రపక్షాల్లో ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో
ఈ నిర్ణ య ం ఉద్భవించింది. ఈ విషయాన్ని అధికారికంగా సాగర ఉష్ణోగ్రతలు చెప్పే చేపలు
వెల్లడించడానికి తనకు అధికారం లేదని, అందువల్ల తన వివరాలు గడిచిన కాలంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో
బహిర్గ త ం చేయవద ్ద న ్న నిబంధనపై ఆయన మాట్లాడారు. కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులను అత్యంత
గ తే డా ది అ క్టో బ రు నె ల లో అ మె రి కా జా యిం ట్‌ కచ్చితత్వంతో గుర్తించే విధానాన్ని ఖరగ్‌పు ర్‌లో ని ఐఐటీ,

Team AKS www.aksias.com 8448449709 


36
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
పుణెలోని డెక్కన్‌ కాలేజీ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. చెందగా ఐఎస్‌బీ సహకారంతో దీన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు
చేపల్లో విడుదలయ్యే కాల్షియం కార్బొనేట్‌ ఆధారంగా ఈ ఎ క్ స్ మి
‌ షి న్ స్ ‌ సీ వో వో మే డి బో యి న ధ ర ్మతే జ తె లి పా రు .
వైరుధ్యాలను గుర్తించొచ్చని వారు తేల్చారు. ఈ జీవుల
అధిక సాంక్రమికశక్తితో ‘ఎక్స్‌ఈ’
చెవి ఎముకల వద ్ద ఈ కార్బొనేట్ లు పేరుకుపోతుంటాయి.
కొవిడ్‌- 19 ఒమిక్రాన్‌ వేరియంట్‌లో కొత్త రకం..
సముద్రాల్లో అన్నిచోట్లా పరికరాలతో ఉష్ణోగ్రతలను
తొలిసారి బ్రిటన్‌లో గుర్తించిన దీనికి గతంలోని స్ట్రెయిన్‌ల కంటే
సే క రిం చ డ ం సా ధ ్యం కా క పో వ చ్చు . ఈ ఇ బ ్బందిని
ఎక్కువ సాంక్రమికశక్తితో ఉన్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య
అధిగమించేందుకు తమ విధానం ఉపయోగపడుతుందని
సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఒమిక్రాన్‌ఉపరకాలైన ‘బీఏ.1,
శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా గడిచిన కొన్నేళ్లలో వారం, నెల
బీఏ.2’ల మిశ్రమ ఉత్పరివర్తన రకమైన దీన్ని ‘ఎక్స్‌ఈ’గా పేర్కొంది.
వ్యవధిలో సాగర ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులను తెలుసుకోవచ్చని
ఈ ఏడాది జనవరి 19న దీన్ని కనుగొన్నట్లు తెలిపింది. అప్పటినుంచి
శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ ప్రాంతంలోని చేపల చెవి భాగంలోని
600కు పైగా జన్యుక్రమాలు నమోదైనట్లు పేర్కొంది. దీనిపై మరింత
ఎముకను కార్బన్‌ డైఆక్సైడ్‌ లేజర్‌ సాయంతో సూక్ష్మస్థాయిలో
సమగ్రంగా వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించింది. ఈమేరకు
విశ్లేషిస్తే వాటి ఆక్సిజన్‌ఐసోటోపుల తీరుతెన్నులను గుర్తించొచ్చని కొవిడ్‌మహమ్మారి విషయంలో ఎలాంటి ఉదాసీనతకు చోటివ్వొద్దని
వివరించారు. ఈ చేపలు పెరిగే నీటి ఉష్ణోగ్రతలపై ఈ ఐసోటోపులు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ‘ఎక్స్‌ఈ’కి సంబంధించి.. వ్యాధి
ఆధారపడి ఉంటాయి. అందువల ్ల వాటి జీవితకాలంలో లక్షణాలు, వ్యాప్తి తీరుతెన్నులు, తీవ్రత వంటివన్నీ తేలేంతవరకూ

S
చోటుచేసుకున్న మార్పులను వీటి ద్వారా గుర్తించొచ్చని పరిశోధన
బృందానికి నాయకత్వం వహించిన అనింద్యా సర్కార్‌ తెలిపారు.

కృత్రిమ మేధతో వ్యవ‘సాయానికి’ రోబో ఎక్స్‌మిషిన్స్‌


దీన్ని ఒమిక్రాన్‌కు సంబంధించినదిగానే పరిగణిస్తున్నట్లు తెలిపింది.
ఇలాంటి మిశ్రమ రకాలతో ప్రజారోగ్యానికి ముప్పు, సార్స్‌-కోవ్‌-2
వేరియంట్లు తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని,
మరిన్ని ఆధారాలు లభ్యం కాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని
K
అంకుర సంస్థ రూపకల్పన
పేర్కొంది. అనేక దేశాల్లో కొవిడ్‌ పరీక్షలు తగ్గ ిం చడం పట్ల
కూలీల కొరతను అధిగమించే రోబో వచ్చేసింది. పని, ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.
ఆర్థిక భారాలను తగ్గించుకునేలా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌
ఇంటెలిజెన్స్‌)తో దీన్ని రూపొందించింది ఎక్స్‌ మిషిన్స్‌ అంకుర
122 ఏళ్లలో అతి ఎక్కువ ఎండలు
సంస్థ. దీనితో విత్తనాలు నాటడం, కలుపు మొక్కల తొలగింపు, ఈ ఏ డా ది మా ర్ చి నె ల దా దా పు అ గ్ ని గుం డా న్ ని
A
పురుగుమందు పిచికారి వంటి పనులు చేయొచ్చు. జాతీయ తలపించిందంటోంది భారత వాతావరణ విభాగం(ఐఎండీ)..
సంస్కృతీ మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్ టా ళ ్ల ప్రదర్శనలో గత 122 ఏళ్లలో ఏ మార్చి నెలలోనూ నమోదవ్వని ఉష్ణోగ్రతలు
ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పొలంలో వరుసల (సాళ్ల) ఈ ఏడాది రికార్డయ్యాయని పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా ఈ
మధ్య వదిలితే అది ఇతర మొక్కలపై కలుపు నివారణ మందు ఏడాది మార్చిలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 33.10 డిగ్రీల సెల్సియస్‌
పిచికారి చేస్తుందని అంకుర సంస్థ ప్రతినిధులు తెలిపారు. నమోదైంది. 122 ఏళ్లలో ఇదే అత్యధికం’’ అని ఐఎండీ ఒక
ప్రకటనలో తెలిపింది. ఇంత అసాధారణ వేడికి వర ్ష పా తం
కూలీలు లేకుండా రిమోట్‌ కంట్రోల్‌తో పొలాల్లో ఈ
తగ్గిపోవడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా
యంత్రంతో అన్ని పనులు చేయవచ్చు. నిర్దిష ్ట మై న లోతు,
మార్చి నెల దేశవ్యాప్త వర్షపాత సుదీర్ఘ సగటు 30.4 మిల్లీమీటర్లు.
దూరాల్లో విత్తనాలు, మొక్కలు నాటేందుకు అనువుగా ఉంటుంది.
ఈసారి అది కేవలం 8.9 మిల్లీమీటర్లకే పరిమితమైంది. దాదాపు
మొక్కలు నాటేటప్పుడు దీని సాయంతో రసాయనాలు చల్లి కలుపు
71 శాతం తక్కువ. 1908 తర్వాత ఇదే అత్యల్ప వరపా ్ష తం కూడా.
నియంత్రించొచ్చు. అతి తక్కువ మోతాదులో రసాయనాల
వినియోగం ఉంటుంది. 40 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును ఈ విద్యుత్‌బస్‌ఇ9 ఆవిష్కరణ
యంత్రంపై అమర్చుతారు. ఇందులో రసాయనాల మిశ్రమాన్ని వాణిజ్య విద్యుత్‌ వాహనాల తయారీ సంస ్థ ‘ఎకా’
నింపితే మొక్కకు సరిపడా ద్రావణాన్ని పిచికారి చేస్తుంది. 600 తన తొలి విద్యుత్‌ బస్‌ అయిన ఇ-9ను తీసుకొచ్చింది. ఎకా,
వాల్ట్‌ కలిగిన బ్యాటరీతో 100 కిలోల బరువుతో ఈ మిషన్‌ పినాకిల్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ సుధీర్‌ మెహతాతో కలిసి మహారాష్ట్ర
రూపొందించారు. రోబోటిక్‌మిషన్‌తో తక్కువ సమయంలో ఎక్కువ పర్యాటకం, పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే ఇ-బస్‌ను
పనిచేయొచ్చు. పెట్టుబడులు, రసాయనాల వినియోగం కూడా ఆవిష్కరించారు. 200 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్‌మోటార్‌తో ఎక్కువ వేగం,
తగ్గుతుంది. ఇక్రిశాట్, ఐఐఐటీ ఇంక్యుబేషన్‌లో రూపాంతరం హార్స్‌పవర్‌తో ఎటువంటి రోడ్డుపైన అయినా ఎకా ఇ9 వెళ్తుంది.

Team AKS www.aksias.com 8448449709 


37
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

6. వార్తల్లో వ్యక్తులు
వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సీజేఐగా జస్టిస్‌ అంటార్కిటికా సాహసయాత్ర - 2022’ను కాట్టాన్‌కులత్తూరు
ఎన్‌.వి.రమణ ‘ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ పూర్వ

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌. విద్యార్థిని మానస గోపాల్‌ విజయవంతంగా పూర్తి చేశారు.

వి.రమణ అటారీ-వాఘా సరిహద్దును సందర్శించి, బీటింగ్‌రిట్రీట్‌ ‘ఇంటర్నేషనల్‌ క్లై మే ట్‌ ఫోర్స్‌ అంటార్కిటికా ఎక్స్‌పెడిషన్‌ -

కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి సీజేఐ 2022’లో పేరిట ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్వ్యూలకు
ఆయనే. సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్‌) మ్యూజియాన్ని కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అందులో ప్రతిభావంతులైన
తిలకించారు. బైశాఖి పండుగ సందర్భంగా అక్కడకు వెళ్లిన ఆయన తొలి వందమందిలో మానస నిలిచారు. ఆమె యాత్రలో భాగంగా
గౌరవార్థం ఆలయ వర్గాలు సంప్రదాయ ‘సిరోపా’ను అందజేశాయి. అంటార్కిటికా భూభాగంపై ‘ఎస్‌ఆ ర్‌ఎ ంఐఎస్టీ’ పతాకాన్ని
రెపరెపలాడించారు. అంటార్కిటికాలోని అంతర్జాతీయ వాతావరణ
ఇండియా బుక్‌ఆఫ్‌రికార్డ్స్లో
‌ హెయిర్‌స్టైలిస్ట్‌ఆదిత్యకు స్థానం
నిపుణులతో కలిసి పనిచేశారు. మానస 2018లో ఎస్‌ఆర్‌ఎంలో
మధ్యప్రదేశ్‌కు చెందిన హెయిర్‌స్లి

S
టై స్ట్‌ఆదిత్య ఒకేసారి 28
కత్తెర్లతో కటింగ్‌చేస్తూ ఆకట్టుకొంటున్నాడు. ఉజ్జయిని నగరంలోని
ఫ్రీగంజ్‌ ప్రాంతంలో తన తండ్రి, సోదరుడితో కలిసి ‘క్రియేషన్‌
బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారని ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ ఓ
ప్రకటన విడుదల చేసింది. తన పరిశోధనలకు ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ
నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని మానస తెలిపారు.
K
వరల్డ్‌ - ది యునిసెక్స్‌ సెలూన్‌’ నడుపుతున్నాడు ఆదిత్య దేవర.
యువకులకు తనదైన శైలిలో రకరకాల హెయిర్‌స్ల్
టై స్‌చేస్తుంటాడు. ఎలాన్‌మస్క్‌సంపద 282 బి.డాలర్లు: ఫోర్బ్స్‌
ఈ క్రమంలో సాధన చేసి ఒకేసారి 28 కత్తెర్ల తో జుట్టు ను
టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సంపద
కత్తిరించి ఇండియా బుక్‌ఆఫ్‌రికార్డ్స్లో
‌ స్థానం సంపాదించాడు.
282 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.21.15 లక్షల కోట్ల)కు
ఇంతకుముందు ఈ రికార్డు 22 కత్తెర్లతో జుట్టు కత్తిరించిన ఇరాన్‌
A
చేరినట్లు ఫోర్బ్స్‌వెల్లడించింది. అమెజాన్‌వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్‌
యువకుడి పేరిట ఉండేది.
సంపద 183.6 బి. డాలర్ల (సుమారు రూ.13.77 లక్షల కోట్ల)
కర్ణాటక కంబళ వీరుడి సరికొత్త రికార్డు తో పోలిస్తే దాదాపు 100 బి.డాలర్లు అధికం కావడం గమనార్హం.
కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో సరికొత్త రికార్డు కొవిడ్‌మహమ్మారి సమయంలోనూ ఎలాన్‌మస్క్‌సంపద విలువ
నమోదైంది. బజగోలి జోగిబెట్టు నివాసి నిశాంత్‌ శెట్టి అరుదైన గణనీయంగా పెరిగింది. 2020 ప్రారంభంలో ఈయన సంపద
ఘనత సాధించాడు. బెల్తంగడి తాలూకా వేనూరులో జరిగిన విలువ 2,660 కోట్ల డాలర్లు మాత్రమేనని డెయిలీ మెయిల్‌పత్రిక
కంబళ పోటీలో నిశాంత్‌.. 100 మీటర్ల దూరాన్ని 8.36 సెకనలో
్ల నే తెలిపింది. 2020లో ఆయన సంపద విలువ 11,000 కోట్ల డాలర్ల
చేరుకున్నాడు. సీనియర్‌ విభాగంలో 10.44 సెకన్లలోనే 125 మేర పెరిగింది. ఫోర్బ్స్‌ చరిత్రలో ఇలాంటి రికార్డు ఇప్పటివరకు
మీటర్ల దూరం పరుగెత్తాడు. నిశాంత్‌శెట్టి గతంలో 100 దూరాన్ని నమోదు కాలేదు. 2021లో మస్క్‌ సంపద మరో 9,000 కోట్ల
9.52 సెకన్లలో చేరుకున్నాడు.
డాలర్ల మేర పెరిగింది. ఫోర్బ్స్‌జాబితాలో మూడో స్థానంలో ఉన్న
అంటార్కిటికా సాహసయాత్రలో ‘ఎస్‌ఆర్‌ఎంఐఎస్టీ’ ఎల్‌వీఎంహెచ్‌ సీఈఓ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ సంపద 16,740 కోట్ల
మానస గోపాల్‌ డాలర్లు కాగా, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ (13,420

అంటార్కిటికా భూభాగం, అక్కడి వాతావరణంపై కోట్ల డాలర్లు), స్టీవ్‌ బాల్మర్‌ (9,700 కోట్ల డాలర్లు) తర్వాత

ప రి శో ధ న లు చే సేం దు కు ని ర ్వ హించి న ‘ అ ం త ర్ జా తీ య స్థానాల్లో ఉన్నారు.

Team AKS www.aksias.com 8448449709 


38
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

ఐఎస్‌ఎస్‌కు ముగ్గురు పర్యాటకులు ధనవంతుడయ్యారు.

అమెరికాకు చెందిన స్పేస్‌ఎ క్స్‌ సంస ్థ భూ కక్ష్యలోని ‘ఉక్కు’ మహిళ సావిత్రి


అంతర్జా తీ య అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎ స్‌) లోకి ముగ్గురు ఇక ఉక్కు ధరలు పెరగడంతో సావిత్రి జిందాల్‌ఈ ఏడాది
పర్యాటకులను పంపింది. వీరు దాదాపు 10 రోజుల పాటు ఆ అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలోకి చేరారు. మొత్తం
కేంద్రంలో గడపనున్నారు. దీంతో ఐఎస్‌ఎస్‌కు పర్యాటక యాత్రలను జాబితాలోని 13 మంది మహిళా కుబేరుల్లో సావిత్రి కూడా ఒకరు.
నిర్వహిస్తున్న రష్యా సరసన అమెరికా కూడా చేరినట్లయింది. కొత్తగా వచ్చిన 29 మందిలో ఫాల్గుణి నాయర్‌ఒకరు. నవంబరులో
తాజాగా బయలుదేరిన పర్యాటకుల్లో అమెరికాకు చెందిన లారీ నైకాను లిస్టింగ్‌చేయడం ద్వారా దేశంలోనే స్వయంశక్తితో ఎదిగిన
కన్నోర్, కెనడా వాసి మార్క్‌పాథీ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎయటేన్‌ మహిళల్లో అత్యంత ధనవంతురాలయ్యారు. గతేడాది ఐపీఓలకు
స్టైబీ ఉన్నారు. వీరు ఈ యాత్ర కోసం 5.5 కోట్ల డాలర్ల చొప్పున బ్లాక్‌బస్టర్‌ ఏడాదిగా నిలిచి 60 కంపెనీలు కలిసి 15.6 బిలయన్‌
చెల్లించారు. వీరికి సహాయకుడిగా మైఖేల్‌ లోపెజ్‌ - అలెగ్రియా డాలర్ల దాకా నిధులను సమీకరించాయని ఫోర్బ్స్‌గుర్తు చేసింది.
అనే వ్యోమగామి కూడా రోదసిలోకి పయనమయ్యారు. ఫ్లోరిడాలోని
గ్రామీణ శాస్త్రవేత్త వినూత్న ఆవిష్కరణ

S
కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా వీరు
నింగిలోకి పయనమయ్యారు. కొన్నేళ్లుగా రష్యా ఇలాంటి యాత్రలను
నిర్వహిస్తోంది. గత ఏడాది ఒక సినిమా షూటింగ్‌ బృందాన్ని
తెలంగాణ నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన
శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి మరో వినూత్న ఆవిష్కరణ
K
కూడా అక్కడికి తీసుకెళ్లింది. తొలుత దీన్ని వ్యతిరేకించిన అమెరికా, చేశారు. కరోనా, సార్స్‌ ఒమిక్రాన్, డెల్టా తదితర బ్యాక్టీరియాలు,
ఇప్పుడు తన మనసు మార్చుకుంది. వైరస్‌ల ను ఎలక్ట్రాన ్ల సాయంతో సంహరించే పరికరాన్ని
రూపొందించారు. సీసీఎంబీ, సీడీఎస్‌సీవో, విమ్టా, ఎంటాక్‌ల్యాబ్‌
రికార్డు స్థాయికి భారత ధనవంతుల సంఖ్య
తదితర సంస్థలూ దీన్ని ధ్రువీకరించాయని, ఇన్‌స్టాషీల్డ్‌పేరిట దీన్ని
భారత్‌లో కుబేరుల సంఖ్య రికార్డు స్థా యి కి చేరింది. విడుదల చేయనున్నానని చారి తెలిపారు. ఈయన హైదరాబాద్‌
A
ఏడాది కిందట 140 మందే ఉండగా ఇపుడు వీరి సంఖ్య 166కి రాజేంద్రనగర్‌సమీప బుద్వేలులో ఉంటు న్నారు. కరోనా మూలాన్ని
చేరింది. వీరి సంయుక్త సంపద దాదాపు 26 శాతం వృద్ధి చెంది తెలుసుకొని పలు ప్రయోగాలు చేసి ఈ పరికరం తయారుచేశారు.
750 బిలియన్‌ డాలర ్ల (దాదాపు రూ.56.25 లక్షల కోట్లు ) అత్యల్ప సమయంలోనే ఇది వైరస్‌ను సంహరిస్తుంది. దీనివల్ల
కు చేరుకోవడం విశేషం. ఇక దేశంలో అగ్రగామి తొలి ముగ్గురి దుష్పరిణామాలుండవని సీసీఎంబీ తేల్చింది. ఈ పరిశోధనలకు
స్థానాలు యథాతథంగా కొనసాగాయి. సీసీఎంబీ, టీఎస్‌ఐసీ సహకరించాయి.

ఆసియాలోనూ తొలి రెండు స్థానాలు.. నాసా ఏమ్స్‌స్పేస్‌సెటిల్‌మెంట్‌డిజైన్‌కాంటెస్ట్‌లో


ముకేశ్‌ అంబానీ ఏడాది వ్యవధిలో కేవలం 7 శాతం
రవీంద్రభారతి విజయం
వృద్ధినే సాధించినా దేశంలో, ఆసియాలో అగ్రగామి కుబేరుడిగా రవీంద్రభారతి గ్రూప్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులు
కొనసాగారు. ప్రపంచ వ్యాప్తంగా పదో స్థా న ంలో నిలిచిన నాసా ఏమ్స్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ డిజైన్‌ కాంటెస్ట్‌ - 2022లో
ఆయన సంపద 90.7 బిలియన్‌ డాలర్ల (రూ.6.8 లక్షల కోట్లు) ప్రపంచ మొదటి బహుమతితో పాటు మూడు గౌరవ పురస్కారాలు
కు చేరుకుంది. ఇక గౌతమ్‌ అదానీ ఏడాది వ్యవధిలో ఏకంగా పొందినట్లు ఆ పాఠశాలల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
40 బిలియన్‌ డాలర్లను జత చేసుకుని 90 బి. డాలర్ల (దాదాపు 22 దేశాల నుంచి 3076 ఎంట్రీలు రాగా మొత్తం 17,000 మంది
రూ.6.75 లక్షల కోట్లు)తో ఆసియాలో, భారత్‌లో రెండో అత్యంత విద్యార్థులు పాల్గొన్నట్లు వెల్లడించింది. తమ పాఠశాలలు 2009

Team AKS www.aksias.com 8448449709 


39
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
నుంచి నాసా ఏమ్స్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ డిజైన్‌ కాంటెస్ట్‌కు ప్రసిద్ధి తెచ్చాయి. టెలివిజన్‌తోనూ ఆయనకి అనుబంధం ఉంది. పలు
చెందినట్లు వెల్లడించింది. ఈ విషయంలో దక్షిణ భారతదేశంలోనే ధారావాహికల్లో మెరిశారు.
తాము మార్గదర్శకులమని పేర్కొంది.
భారత పెట్రోలియం సంస్థ మాజీ డైరెక్టర్‌మరణం
సన్మార్‌ఛైర్మన్‌ఎన్‌.శంకర్‌మరణం దిల్లీలో భారత పెట్రోలియం సంస్థలో డైరెక్టర్‌గా పనిచేసిన
సన్మార్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.శంకర్‌ (77) అనారోగ్యంతో తురగా సుందర రామప్రసాదరావు (83) హైదరాబాద్‌లో
మరణించారు. కుమారుడు విజయ్‌ శంకర్‌ కంపెనీ డిప్యూటీ మరణించారు. దీంతో ఆయన స్వగ్రామం కోనసీమ జిల్లా
ఛైర్మన్‌గా, సోదరుడు శంకర్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కొత్తపేట మండలం అవిడిలో విషాదఛాయలు అలముకున్నాయి.
అసోచామ్‌ అధ్యక్షుడు, ఇండో - అమెరికా జాయింట్‌ బిజినెస్‌ ఆయన భారత జాతీయ ఇంజినీరింగ్‌ అకాడమి జీవిత సౌఫల్య
కౌన్సిల్‌ ఛైర్మన్, మద్రాస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, పురస్కారాలను రెండు పర్యాయాలు అప్పటి ప్రధాన మంత్రుల
మద్రాస్‌మేనేజ్‌మెంట్‌అసోసియేషన్‌లకు శంకర్‌పనిచేశారు. చేతులమీదుగా అందుకున్నారు.

సీనియర్‌నటుడు మన్నవ బాలయ్య మరణం సాహితీ విమర్శకుడు కడియాల రామ్మోహనరావు మరణం

S
నిర్మాతగా, కథా రచయితగా, దర్శకుడిగా తెలుగు సినిమాపై
తనదైన ముద్ర వేసిన సీనియర్‌ నటుడు మన్నవ బాలయ్య (92)
సుప్రసిద ్ధ విమర్శకుడు, సాహితీవేత్త డాక ్ట ర్ ‌ కడియాల
రామ్మో హ న రా వు ( 7 8 ) అ నా రో గ ్యం తో గుం టూ రు లో
K
మరణించారు. హైదరాబాద్‌యూసఫ్‌గూడలోని నివాసంలో ఆయన మరణించారు. గుంటూరు జేకేసీ కళాశాలలో ఆయన తెలుగు
మరణింనచిట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుంటూరు జిల్లా అధ్యాపకుడిగా, విభాగాధిపతిగా సుదీర్ఘకాలం పని చేశారు. పలు
చావపాడులో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకి 1930 ఏప్రిల్‌ సాహిత్య గ్రంథాలను రచించడంతో పాటు యూజీసీకి చెందిన
9న జన్మించిన ఆయన తన పుట్టిన రోజునాడే మరణించారు. మేజర్, మైనర్‌ పరిశోధన ప్రాజెక్టు లు , పరిశోధన గ్రంథాలకు
న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అనేక పత్రికల్లో సాహితీ
A
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బాలయ్య ఇంజినీరింగ్‌
వ్యాసాలను వెలువరించారు. సాహిత్య అకాడమీ, దిల్లీ ప్రచురించిన
పూర్తి చేశారు. అధ్యాపకుడిగా పనిచేశారు. చదువుకునేటప్పుడు
ఎన్‌సై క్లోపీడియా ఇండియన్‌ లిటరేచర్‌ 5 వాల్యూమ్స్‌లో 28
నాటకాలతో ఏర్పడిన అనుబంధం వల్ల చిత్ర పరిశ్రమలోకి
వ్యాసాలు రచించారు. వివిధ భారతీయ భాషలకు చెందిన ‘ది బెస్ట్‌
అడుగుపెట్టారు.
థర్టీస్‌షార్ట్‌స్టోరీస్‌’ను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు.
‘ఎత్తుకు పైఎత్తు’ సినిమాతో కథానాయకుడిగా తెరంగేట్రం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా
చేసిన ఆయన, 350కిపైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశారు.
పురస్కారం; జీవీఎస్‌కళాశాల పీఠం, ఆంధ్ర భాషా సమితి నుంచి
కథానాయకుడిగా, సహనటుడిగా మంచి పేరు సంపాదించారు.
ఉత్తమ విమర్శక పురస్కారాలు పొందారు.
సీనియర్‌ తారలు ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తో పాటు, బాలకృష ్ణ ,
వెంకటేశ్, నాగార్జున, శ్రీకాంత్‌ తదితర కథానాయకులతో కలిసి
విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా వినయ్‌
పలు చిత్రాల్లో తెర పంచుకున్నారు. ‘భూకైలాస్‌’, ‘పార్వతీ
మోహన్‌క్వాత్రా

కల్యాణం’, ‘ఇరుగు పొరుగు’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పాండవ నేపాల్‌లో భారత రాయబారిగా ఉన్న వినయ్‌మోహన్‌క్వాత్రా
వనవాసం’, ‘మొనగాళ్లకి మొనగాడు’, ‘అల్లూరి సీతారామరాజు’, తదుపరి విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
‘ప్రాణ స్నేహితులు’, ‘పెళ్లిసందడి’, ‘అన్నమయ్య’, ‘మన్మథుడు’, ప్రస్తుతం ఆ హోదాలో కొనసాగుతున్న హర్షవర్ధన్‌ శృంగ్లా ఏప్రిల్‌
‘శ్రీరామరాజ్యం’ తదితర చిత్రాలు ఆయనకి మంచి గుర్తింపుని నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన

Team AKS www.aksias.com 8448449709 


40
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
స్థా న ంలో వినయ్‌ మోహన్‌ను నియమిస్తూ కేంద్ర సిబ్బంది ఇంతకుముందు చెన్‌చా క్యాప్‌జెమినీ బిజినెస్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌
వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సీఈఓగావ్యవహరించారు. గ్రూప్‌ఎగ్జిక్యూటివ్‌కమిటీలో సభ్యుడిగా
ఈ నెల 30న బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. 1988 బ్యాచ్‌ కూడా ఉన్నారు.
ఐఎఫ్‌ఎస్‌అధికారి అయిన వినయ్‌మోహన్‌గతంలో వాషింగ్టన్,
ఐసీసీ జీఎంగా వసీంఖాన్‌
బీజింగ్‌లలో భారత దౌత్య కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.
ఫ్రాన్స్‌లో భారత రాయబారిగానూ సేవలందించారు. తన 32 ఐసీసీకొత్త క్రికెట్‌జనరల్‌మేనేజర్‌గా పాకిస్థాన్‌కు చెందిన

ఏళ్ల సర్వీసులో ఆయన రెండేళ్ల పాటు ప్రధాన మంత్రి కార్యాలయ వసీం ఖాన్‌నియమితుడయ్యాడు. జెఫ్‌ అలార్‌డైస్‌ స్థానంలో వసీం

సంయుక్త కార్యదర్శిగానూ పనిచేశారు. విదేశీ వ్యవహారాల ఈ పదవిని చేపటను


్ట న్నాడు.గతంలో అతడు పాకిస్థాన్‌క్రికెట్‌బోర్డు

మంత్రిత్వ శాఖలోని విధాన ప్రణాళిక, పరిశోధన విభాగానికి ముఖ్య కార్య నిర్వాహణాధికారిగాసేవలందించాడు. మేలో జీఎంగా

సారథ్యం వహించారు. పదవి బాధ్యతలు చేపటను


్ట న్న ఖాన్, లీసెసర్
్ట ‌షైర్‌కౌంటీ క్రికెట్‌క్లబ్‌కు
సీఈవో కూడా విధులునిర్వర్తించాడు.
బిల్డర్స్‌అసోసియేషన్‌ఆఫ్‌ఇండియా అధ్యక్షుడిగా నిమేశ్‌పటేల్‌
అత్యంత పిన్న వయసు షట్లర్గా
‌ ఉన్నతి హుడా రికార్డు

S
బిల ్డ ర్ స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ)కొత్త
అధ్యక్షుడిగా నిమేశ్‌ పటేల్‌ను ఎన్నుకున్నారు. ముడి సరకుల
వ్యయాలుభారీగా పెరగడం, నైపుణ్య కార్మికుల లేమి, నియంత్రణ
బ్యాడ్మింటన్‌టీనేజీ సంచలనం ఉన్నతి హుడా ఈ ఏడాది
ఆసియా క్రీడలకు ఎంపికైంది. 14 ఏళ్ల ఈరోహ్‌తక్‌బాలిక ఆసియా
K
ప్రాధికార సంస్థలేకపోవడం, నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా క్రీడల బృందంలో అత్యంత పిన్న వయసు కలిగిన భారతషట్లర్‌గా

కల్పించకపోవడం వంటి వివిధసమస్యలను పరిష్కరించాలని నిలిచింది. ఆసియా, కామన్వెల్త్‌క్రీడలు, థామస్‌అండ్‌ఉబర్‌కప్‌లో

అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరుతోంది. ప్రధానిమోదీ దృష్టికి ఈ పాల్గొనే షటర


్ల ్ల ఎంపిక కోసం భారత బ్యాడ్మింటన్‌సంఘం (బాయ్‌)

సమస్యలను తీసుకెళ్లి, వీటి పరిష్కారానికి కృషి చేస్తాననిబీఏఐ ఆరురోజుల సెలక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ ట్రయల్స్‌లో
ప్రదర్శన ఆధారంగాపైన పేర్కొన్న మూడు టోర్నీలకు జట్ల ను
A
సభ్యులకు నిమేశ్‌ పటేల్‌ హామీ ఇచ్చారు. స్థిరాస్తి రంగానికి
రెరానుఏర్పాటు చేసినట్లు, సిమెంట్‌రంగానికీ సిమెంట్‌నియంత్రణ ప్రకటించింది. మహిళల సింగిల్స్‌లోమూడో స్థానంలో నిలిచిన

ప్రాధికార సంసను
్థ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 8 దశాబ్దాల ఉన్నతి ఆసియా క్రీడలతో పాటు ఉబర్‌ కప్‌న కుఎంపికైంది.

చరిత్ర కలిగిన బీఏఐ అధ్యక్షుడిగాగుజరాత్‌ నుంచి ఎన్నికైన తొలి అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధుతో పాటు లక్ష్యసేన్, కిదాంబిశ్రీకాంత్‌

వ్యక్తి నిమేశ్‌ కావడం విశేషం. ఈయన మారుతీఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ జట్లను నడిపించనున్నారు. మరోవైపు గాయత్రి పుల్లెల - ట్రీసా

లిమిటెడ్‌సీఎండీ ఈ సంస్థ బీఎస్‌ఈలో నమోదైంది. మౌలికవసతుల జోడీట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి ఈ మూడు టోర్నీల్లో పోటీపడే

కల్పన, స్థిరాస్తి నిర్మాణ పనుల్ని ఈ సంస్థ చేపడుతోంది. జట్లలో చోటుదక్కించుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-15
లోపు ఉన్న సింధు, లక్ష్యసేన్, శ్రీకాంత్, సాత్విక్‌ - చిరాగ్‌ జోడీ
విప్రో ఏపీఎంఈఏ సీఈఓగా అనిస్‌చెన్‌చా నేరుగా పోటీపడే అవకాశంకలిగింది. పురుషుల సింగిల్స్‌లో
ఐటీదిగ్గ జ ం విప్రో ఏపీఎంఈఏ (ఆసియా పసిఫిక్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 23వ ర్యాంకులోఉన్నప్పటికీ ఇటీవల అతని
ఇండియా, మధ్యప్రాచ్య, ఆఫ్రికా)సీఈఓగా అనిస్‌ చెన్‌చా ఉత్తమ ప్రదర్శన కారణంగా ట్రయల్స్‌తో సంబంధం లేకుండాతననూ
నియమితులయ్యారు. విప్రో, ఎగ్జిక్యూటివ్‌ బోర్డుసభ్యుడిగా సైతం తీసుకున్నారు. మహిళల సింగిల్స్‌లో సైనా కూడా 23వ ర్యాంకులోనే
ఆయన చేరనున్నారు. కన్సల్టింగ్, ఐటీ, బిజినెస్‌ప్రాసెస్‌సర్వీసెస్‌లో ఉంది.మరోవైపు 40 మంది (20 చొప్పున మహిళలు, పురుషులు)
ఆయనకు రెండు దశాబ్దాలుగా పైగా పనిచేసిన అనుభవం ఉంది. షట్లర్లను సీనియర్‌జాతీయశిక్షణ శిబిరానికి, 2024 ఒలింపిక్స్‌కు

Team AKS www.aksias.com 8448449709 


41
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సన్నద్ధమయ్యేలా ప్రధాన బృందంగాఎంపిక చేశారు. ఈ ఏడాది అసెంబ్లీ సమావేశంప్రారంభమైన కొద్దిసేపటికే ప్రధాని ఎన్నిక
కామన్వెల్త్‌ క్రీడలు (జులై 28 - ఆగస్టు 8) బర్మింగ్‌హామ్‌లో, ప్రక్రియను తాను, తమ పార్టీచట్టసభ్యులు బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు
ఆసియా క్రీడలు (సెప్టెంబర్‌ 10 - 25) చైనాలో, థామస్‌అండ్‌ ఖురేషి ప్రకటించారు. తామంతాసామూహికంగా రాజీనామా
ఉబర్‌కప్‌(మే 8 - 15) బ్యాంకాక్‌లో జరగబోతున్నాయి. చేస్తున్నట్లు తెలిపి, సభను వీడారు. దీంతో ప్రధానిగాషెహబాజ్‌
ఎన్నిక ఏకగ్రీవమైంది. జాతీయ అసెంబ్ లీ లో మొత్తం స్థా నా లు
ప్రపంచకప్‌ఫైనల్‌రిఫరీగా లక్ష్మి
342. ప్రధాని పీఠమెక్కాలంటే కనీసం 172 మంది మద ్ద తు
మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇ ండియాఫైనల్‌ అవసరం. షెహబాజ్‌కు 174 ఓట్లువచ్చినట్లు స్పీకర్‌ అయాజ్‌
చేరలేదు. కానీ టైటిల్‌ పోరులో భారత్‌కు చెందిన జీఎస్‌ సాదిక్‌ ప్రకటించారు. అంతకుముందు, అంతరాత్మతనను
లక్ష్మి కీలకపాత్ర పోషించనుంది. ఈ ఆంధ్రప్రదేశ్‌ మహిళ.. అనుమతించడం లేదంటూ సభ నిర్వహణకు డిప్యూటీ స్పీకర్‌
ఇంగ్లండ్, ఆస్ట్రే లి యా మధ్యతుదిపోరుకు మ్యాచ్‌ రిఫరీగా ఖాసిమ్‌సూరినిరాకరించారు.
వ్యవహరిస్తుంది. ఐసీసీ మ్యాచ్‌ రిఫరీలఅంతర్జాతీయ ప్యానెల్‌లో
చోటు దక్కించుకున్న తొలి మహిళగానూ ఆమె చరిత్రసృష్టించింది.
ఎవరీ జస్టిస్‌గుల్జార్‌అహ్మద్?‌

S
2020లో ప్రపంచకప్‌ లీగ్‌-2 మ్యాచ్‌కు రిఫరీగా పని చేసినలక్ష్మి
పురుషుల వన్డేల్లో ఆ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా
రికార్డునమోదు చేసింది. ఇప్పుడు ప్రతిష్ఠా త ్మక ప్రపంచకప్‌
స్వపక్ష నేతలతో సమాలోచనల అనంతరం ఆపద్ధర్మ ప్రధాని
పదవికి ఇమ్రాన్‌ఖాన్‌పాక్‌సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్‌ గుల్జార్‌ అహ్మద్‌పేరును నామినేట్‌ చేశారు. జస్టిస్‌ గుల్జార్‌
K
ఫైనల్లో రిఫరీగాకర్తవ్యాన్ని కొనసాగించనుంది. క్రికెట్‌ చరిత్రలోనే 1957లో జన్మించారు. 2019 డిసెంబరు నుంచి ఈ ఏడాది
తొలిసారిగా ఈ పోరుకులక్ష్మితో సహా నలుగురు ఆడవాళ్లు మ్యాచ్‌ ఫిబ్రవరి వరకు పాక్‌ ప్రధాన న్యాయమూర్తి (సీజేపీ)గావిధులు
అధికారులుగా వ్యవహరించనున్నారు.లారెన్‌(దక్షిణాఫ్రికా), కిమ్‌ నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. మాజీ ప్రధానమంత్రి
కాటన్‌(న్యూజిలాండ్‌) మైదాన అంపైర్లుగా..జాక్వెలిన్‌(వెస్టిండీస్‌) నవాజ్‌షరీఫ్‌పై అనర్హత వేటు పడ్డ పనామా పేపర్ల కేసుపై విచారణ
A
టీవీ అంపైర్‌. 2020 మహిళల టీ20 ప్రపంచకప్‌లోకాటన్‌మైదాన చేపట్టిన ఐదుగురుసభ్యుల ధర్మాసనంలో ఆయన ఒకరు. పలు కీలక
అంపైర్‌గా పని చేసింది. 2020లో పురుషుల అంతర్జా తీ య కేసుల్లో ప్రభుత్వాలు, అధికారులకువ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు
మ్యాచ్‌కుమూడో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జాక్వెలిన్‌.. ఆ చేశారు.
ఘనత సాధించిన తొలిమహిళగా నిలిచింది. హాంకాంగ్‌ప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈవో) క్యారీ
పాకిస్థాన్‌23వ ప్రధానిగా షెహబాజ్‌షరీఫ్‌ఎన్నిక లామ్‌రాజీనామా

పాక్‌ 23వ ప్రధానమంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ (70) ఐదేళ్ లు గా హాంకాంగ్‌ ప్రధాన కార్యనిర్వహణాధికారి

ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతోదేశంలో కొన్నాళ్లుగా నెలకొన్న ( సీ ఈ వో ) గా ఉ న ్న క్యా రీ లా మ్ ‌ ( 6 8 ) త న ప ద వి కి

రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది.వాస్తవానికి జూన్‌లో రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమే

ప్రధాని పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పాకిస్థాన్‌ముస్లిం లీగ్‌- స్వయంగావెల్లడించారు. రెండోసారి పదవి కోసం పోటీపడబోనని

నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్, పాకిస్థాన్తె


‌ హ్రీక్‌- ప్రకటించారు. 2019లోహాంకాంగ్‌లో నిరసన ప్రదర్శనలను

ఎ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ తరఫున విదేశాంగ శాఖ మాజీ మంత్రి తీవ్రంగా అణచివేసిన చీఫ్‌సెక్రటరీ జాన్‌లీతదుపరి సీఈవో అయ్యే

షామహమూద్‌ఖురేషి తొలుత బరిలో నిలిచారు. అయితే జాతీయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Team AKS www.aksias.com 8448449709 


42
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

7. ప్రభుత్వ విధానాలు
స్వనిధి సే సమృద్ధి’ కార్యక్రమం కాకుండా వారి ఆర్థిక అభ్యున్నతి మరియు సమగ్ర అభివృద్ధిని
లక్ష్యంగా చేసుకుంది. COVID-19 మహమ్మారి కారణంగా
భారతదేశంలోని 14 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత
ప్రభావితమైన వారి జీవనోపాధిని పునరుద్ధరించడానికి వీధి
ప్రాంతాలలో అదనంగా 126 నగరాల్లో గృహనిర్మాణ మరియు
వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ లోన్గా రూ. 10 వేల వరకు
పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) ‘SVANIdhi
అందించబడుతుంది.
se Samriddhi’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2020-
21లో కోవిడ్-19 మహమ్మారి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ, PMSVANidhi లబ్ధిదారుల సామాజిక-ఆర్థిక ప్రొఫైలింగ్
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు మరియు వారి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్
కుటుంబాలకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో జ్యోతి బీమా యోజన, భవన నిర్మాణాలు మరియు ఇతర నిర్మాణ
ఈ కార్యక్రమం విజయవంతమైంది, తద్వారా వారిని జీవనోపాధి కార్మికుల (ఉద్యోగుల నియంత్రణ) కింద రిజిస్ట్రేషన్మరియు సేవా
ప్రమాదాల నుండి కాపాడుతుంది. షరతులు) చట్టం (BOCW), ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన,
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ (ONORC), ప్రధాన మంత్రి శ్రమ

S
4 జనవరి 2021న, ‘SVANIdhi se Samriddhi’
యొక్క ఫేజ్ 1, PM SVANIdhi కింద భారతదేశం అంతటా
125 నగరాల్లో అదనపు కార్యక్రమం ప్రారంభించబడింది.

మొదటి దశలో, 35 లక్షల మంది వీధి వ్యాపారులు


యోగి మంధన్ యోజన, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన
(PMMVY), మరియు జననీ సురక్ష యోజన వంటి కేంద్ర
ప్రభుత్వ ఎనిమిది పథకాలకు అర్హ త ను అంచనా వేయడానికి
K
PMSVANidhi లబ్ధి దా రులతో పాటు వారి కుటుంబాల
మరియు వారి కుటుంబాలు కవర్ చేయబడ్డాయి.
సామాజిక-ఆర్థిక ప్రొఫైలింగ్ నిర్వహించబడుతుంది.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధాన
మంత్రి జీబన్ జ్యోతి యోజన కింద 16 లక్షల బీమా ప్రయోజనాలతో ప్రధాన మంత్రి సంగ్రహాలయ
పాటు 22.5 లక్షల స్కీమ్ మంజూరులు వారికి విస్తరించబడ్డాయి. 14 ఏప్రిల్ 2022న, ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని
A
ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ధన్ యోజన కింద 2.7 ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు.
లక్షల పెన్షన్ ప్రయోజనాలు కూడా పొడిగించబడ్డాయి. ప్రధానమంత్రి సంగ్రహాలయలో భారత ప్రధానుల సహకారం
ప్రదర్శించబడుతుంది.
కార్యక్రమం యొక్క 2వ దశ
మ్యూజియం టిక్కెట్ను కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి
ఫేజ్ 1 విజయం తర్వాత, MoHUA ఈ కార్యక్రమాన్ని
ప్రధాని మోదీ.
అదనంగా 126 నగరాలకు విస్తరించింది మరియు దేశవ్యాప్తంగా
అదనంగా 28 లక్షల మంది వీధి వ్యాపారులు మరియు వారి అ ం బే ద ్క ర్ జ య ం తి రో జు న మ్యూ జి య ం
కుటుంబాలను కవర్ చేయాలనే లక్ష్యంతో ఉంది. అలాగే, 2022- ప్రారంభించబడింది.
23 ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల స్కీమ్ ఆంక్షలను అందించాలని టిక్కెట్ ధరలు
మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆన్లైన్లో కొనుగోలు చేస్తే రూ. 100, ఆఫ్లైన్లో కొనుగోలు
PM SVANIdhi గురించి చేస్తే రూ. 110 టిక్కెట్లు ధర నిర్ణయించారు. విదేశీయుల కోసం,
ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (PM టిక్కెట్ ధర రూ.750. మ్యూజియాన్ని సందర్శించే 5 నుండి 12
SVANidhi) కార్యక్రమాన్ని MoHUA జూన్ 2020లో సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టిక్కెట్పై 50 శాతం
ప్రారంభించింది. ఈ పథకం కింద, దేశంలోని వీధి వ్యాపారులకు తగ్గింపు ఇవ్వబడుతుంది. పాఠశాలలు మరియు పాఠశాలలు
సరసమైన వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందించబడుతుంది. ఈ బుకింగ్లు చేస్తే పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు 25 శాతం
పథకం దేశంలోని వీధి వ్యాపారులకు రుణాలను అందించడమే రాయితీ లభిస్తుంది.

Team AKS www.aksias.com 8448449709 


43
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సంగ్రహాలయం గురించి పునరుద్ధరించబడిన RGSA గ్రామాలలో అభివృద్ధి
తీన్ మూర్తి భవన్లోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం జరిగేలా చూస్తుంది మరియు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల
లైబ్రరీకి ఆనుకుని 10,000 చదరపు మీటర్ల స్థ ల ంలో మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది.
సంగ్రహాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ మ్యూజియంలో దేశంలోని ఈ పథకానికి రూ. 5,911 కోట్లు మొత్తం ఆర్థిక వ్యయం,
మాజీ ప్రధాన మంత్రులకు సంబంధించిన హౌసింగ్ ఎగ్జిబిట్లు కేంద్ర ప్రభుత్వం రూ. 3,700 కోట్లు అందజేస్తుండగా, రాష్ట్రాలు
ఉంటాయి. మ్యూజియంలో 43 గ్యాలరీలు ఉంటాయి. మ్యూజియం రూ. 2,211 కోట్లు అందిస్తాయి.
రూపకల్పనలో స్థిరమైన శక్తి సంరక్షణ పద్ధతులను పొందుపరిచారు.
పథకం లక్ష్యం
ఈ మ్యూజియం నిర్మించడానికి చెట్లను నరికివేయడం జరగలేదు.
ఈ మ్యూజియం యొక్క లోగో ప్రజాస్వామ్యం మరియు దేశానికి ఈ పథకం కింద, అందుబాటులో ఉన్న అన్ని వనరులను
ప్రతీక అయిన ధర్మచక్రాన్ని పట్టుకున్న భారతీయ ప్రజల చేతులను వాంఛనీయ వినియోగంపై దృష్టి సారించడంతో పాటు కలుపుకొని
సూచిస్తుంది. దూరదర్శన్, ప్రసార భారతి, సన్సద్ టీవీ, ఫిల్మ్స్ స్థానిక పాలన ద్వారా SDGలను అందించడానికి సామర్థ్యాలు
డివిజన్, మీడియా హౌస్లు (భారతీయ మరియు విదేశీ), అభివృద్ధి చేయబడతాయి. ఈ పథకం ద్వారా, PRIలు థీమ్ల
మరియు రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వార్తా ఏజెన్సీలు మొదలైన ఆధారంగా SDG స్థానికీకరణను అందించగలుగుతారు
సంస్థల సహాయంతో మ్యూజియం కోసం మొత్తం సమాచారం ఆరోగ్యకరమైన, పిలల
్ల -స్నేహపూర్వక మరియు సమృద్ధిగా
సేకరించబడింది.

ప్రదర్శనలు ఎలా ప్రదర్శించబడతాయి?

S
వర్చువల్ రియాలిటీ, హోలోగ్రామ్లు, ఆగ్మెంటెడ్
నీరు గల గ్రామం

మెరుగైన జీవనోపాధి మరియు పేదరికం లేని గ్రామాలు

గ్రామ మౌలిక సదుపాయాలు స్వయం సమృద్ధి మరియు


K
రియాలిటీ, ఇంటరాక్టివ్ కియోస్క్లు, మల్టీమీడియా, స్మార్ట్ఫోన్ సామాజికంగా సురక్షితమైన గ్రామాలుగా ఉంటాయి
అప్లికేషన్లు, కంప్యూటరైజ్డ్ కైనటిక్ స్కల్ప్చర్లు, ఇంటరాక్టివ్ స్క్రీన్లు
హరిత మరియు స్వచ్ఛమైన గ్రామం
మొదలైన వాటిని ఉపయోగించి మ్యూజియంలోని కంటెంట్లు
ప్రదర్శించబడుతున్నాయి. ఈ అధునాతన సాంకేతికతల వినియోగం గ్రామంలో అభివృద్ధి
ఎగ్జిబిషన్ కంటెంట్ ఆకర్ష ణీ యంగా మరియు ఇంటరాక్టివ్గా సుపరిపాలన గల గ్రామం
A
మారడానికి వీలు కల్పిస్తోంది.
గ్రామసభలను బలోపేతం చేయడం
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఈ చొరవ గ్రామసభలను బలోపేతం చేస్తుంది, తద్వారా
‘రాష్ట్రీయ గ్రామ స్వ రాజ్ అభియాన్’ (RGSA) అవి సమర్థవంతమైన సంస్థగా పని చేయగలవు మరియు బలహీన
కొనసాగింపు కోసం రూ.5911 కోట్ల ను ఆర్థిక వ్యవహారాల సమూహాలను కూడా చేర్చగలవు. అలాగే, జాతీయ, జిల్లా మరియు
క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. పంచాయతీరాజ్ సంస్థ ల రాష్ట్ర స్థాయిలలో పిఆర్ఐల యొక్క తగిన మౌలిక సదుపాయాలు
(PRIలు) పాలనా సామర్థ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ మరియు మానవ వనరుల వంటి సామర్థ్య అభివృద్ధి పై దృష్టి
పథకం 1 ఏప్రిల్ 2022 నుండి 31 మార్చి 2026 వరకు నాలుగు కేంద్రీకరించబడుతుంది.
సంవత్సరాల పాటు పొడిగించబడింది. పంచాయతీల బలోపేతం
వివిధ నాయకత్వ పాత్రల కోసం పంచాయతీరాజ్ సంస్థల ఈ పథకం కింద, SDGలను సాధించడంలో పంచాయతీల
యొక్క ఎన్నికైన ప్రతినిధులకు అధికారం కల్పించడంపై కూడా ఈ పాత్రలను గుర్తించడం మరియు ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని
పథకం దృష్టి సారిస్తుంది నింపడం వంటి ప్రమాణాల ఆధారంగా అందించబడే వివిధ
ఇది దేశవ్యాప్తంగా 2.78 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాల ద్వారా పంచాయతీలు తమను తాము క్రమంగా
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDGలు) సాధించడంలో సహాయపడే బలోపేతం చేసుకోగలుగుతాయి.
లక్ష్యంతో ఉంటుంది.

Team AKS www.aksias.com 8448449709 


44
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

8. క్రీడలు
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో స్వర్ణం సాధించాడు. 2020లో దిల్లీలో తొలిసారి పసిడి గెలిచిన రవి
గతేడాదిఆల్మాటిలోనూ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. టోక్యో
భారతఆర్చర్లు తరుణ్‌దీప్‌ రాయ్, రిధి ఫార్‌ ప్రపంచకప్‌
ఒలింపిక్స్‌లో రజతంగెలిచిన దహియాకు ఈ సీజన్లో ఇది రెండో
స్టేజ్‌- 1 పోటీల్లోదేశానికి మరో స్వర్ణాన్ని అందించారు. తొలిసారి
పతకం. ఫిబ్రవరిలో డాన్‌కొలోవ్‌టోర్నీలో అతడు రజతం నెగ్గాడు.
జతకట్టి మిక్స్‌డ్‌ టీమ్‌విభాగంలో బరిలో దిగిన తరుణ్‌దీప్‌ - రిధి
బజ్‌రంగ్‌ పునియా రహ్మాన్‌ ముసా (ఇరాన్‌)తోఫైనల్లో 1-3తో
జోడీ ఫైనల్లో షూటాఫ్‌లో గ్రేట్‌బ్రిటన్‌పై విజయం సాధించింది. పసిడి
ఓడాడు. దీంతో అతను రజతం నెగ్గాడు. ఈ టోర్నీలో పతకం
పోరులో రెండు సార్లు వెనకబడ్డప్పటికీఅద్భుతంగా పుంజుకున్న ఈ
గెలవడంఅతడికి ఇది ఎనిమిదోసారి. మరోవైపు గౌరవ్‌బలియాన్‌
భారత జంట 5-4 (35-37, 36-33, 39-40, 38-37,
(79 కేజీలు) రజతం గెలవగా, నవీన్‌ (70 కేజీలు), సత్యవర్త్‌
షూటాఫ్‌లో 18-17) తేడాతో పిట్‌మన్‌- అలెక్స్‌పై నెగ్గి తమ తొలి
కడియన్‌(97 కేజీలు) కాంస్య పతకాలునెగ్గారు.
బంగారుపతకాన్ని సొంతం చేసుకుంది. 38 ఏళ్ల తరుణ్‌దీప్‌కు ఇదే
మొదటి ప్రపంచకప్‌మిక్స్‌డ్‌టీమ్‌స్వర్ణం. మరోవైపు 17 ఏళ్ల రిధికి ప్రపంచకప్‌ఆర్చరీలో భారత కాంపౌండ్‌జట్టుకు స్వర్ణం

S
ఇదే తొలి ప్రపంచకప్‌పసిడి. మొత్తానికి ఈ ప్రపంచకప్‌పోటీలను
భారత్‌ రెండు స్వర్ణాలతోముగించింది. ఇప్పటికే కాంపౌండ్‌ టీమ్‌
విభాగంలో అభిషేక్‌ శర్మ, రజత్, అమన్‌సైని త్రయం బంగారు
ప్రపంచకప్‌ఆ ర్చరీ స్టే జ్ -
‌ 1 టోర్నమెంట్లో భారత
కాంపౌండ్‌జట్టు స్వర్ణంతో మెరిసింది.తుదిపోరులో అభిషేక్‌వర్మ,
రజత్‌చౌహాన్, అమన్‌సైనిలతో కూడా భారత జట్టు 232-231తో
K
పతకం సాధించారు.
ఫ్రాన్స్‌(క్వింటిన్, జీన్‌ఫిలిప్, అడ్రియన్‌)పై విజయంసాధించింది.
దీపక్ పునియాకు రజతం 2017 షాంఘైలో పసిడి గెలిచిన తర్వాత ప్రపంచకప్‌లో
పురుషులకాంపౌండ్‌జట్టు స్వర్ణం గెలవడం ఇదే తొలిసారి.
ఆసియారెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు
దీపక్‌ పునియా రజతంనెగ్గాడు. 86 కేజీల ఫైనల్లో దీపక్‌ 1-6తో ఆసియా రెజ్లింగ్‌ఛాంపియన్‌షిప్‌
A
అజ్మత్‌దౌలెత్‌బెకోవ్‌(కజకిస్తాన్‌) చేతిలో పరాజయం పొందాడు.
ఆసియారెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అన్షు మలిక్‌ (57
ఆసియా టోర్నీలో దీపక్‌కు ఇది నాలుగోపతకం. 2021లో
కేజీలు), రాధిక (65 కేజీలు)చెరో రజతం నెగ్గారు. మనీష
రజతం, 2019, 2020లలో రెండు కాంస్యాలు సాధించాడు. 92
(62 కేజీలు) కాంస్యం సాధించింది. డిఫెండింగ్‌ఛాంపియన్‌గా
కేజీలలోవిక్కీ చాహర్‌ కాంస్యం నెగ్గాడు. కాంస్య పతక పోరులో
బరిలో దిగిన 20 ఏళ ్ల అన్షు తుదిపోరులో స్థా యి కి తగ్గ
విక్కీ 5-3తోఅజినియాజ్‌ సపర్నియజోవ్‌ (ఉజ్బెకిస్తా న్ ‌) పై
ప్రదర్శనచేయలేకపోయింది. ఫైనల్లో ఆమె సుగుమి సకురాయ్‌
విజయం సాధించాడు. ఈ టోర్నీలోభారత్‌ మొత్తం 17 పతకాలు
(జపాన్‌) చేతిలో ఓడింది. ఆసియాఛాంపియన్‌షిప్‌లో ఆమెకిది
సాధించింది. రవి దహియా ఒక్కడే స్వర్ణం సాధించాడు.
మూడో పతకం. 2020లో కాంస్యం గెలిచిన తను గతేడాదిపసిడి
ఆసియా రెజ్లింగ్‌ఛాంపియన్‌షిప్‌లో రవి దహియాకు నెగ్గింది. మరోవైపు నాలుగు బౌట్లకు గాను మూడింట్లో జయకేతనం
మూడో స్వర్ణం ఎగరేసినరాధిక వెండి పతకం దక్కించుకుంది. ముగ్గురిని చిత్తుచేసిన
తను స్వర్ణ విజేతమొరికావా (జపాన్‌) చేతిలో ఓడింది. ఇక కాంస్య
ఆసియారెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రవి దహియా 57
పతక పోరులో మనీష హన్‌బిట్‌లీ (కొరియా)ని ఓడించింది.
కిలోల విభాగంలో వరుసగా మూడోఏడాది పసిడిని సాధించాడు.
ఈ క్రీడల్లో హ్యాట్రిక్‌ స్వర్ణం సాధించిన భారతతొలి రెజ్లర్‌గా రవి విజ్డెన్‌మేటి క్రికెటర్లుగా రోహిత్, బుమ్రా
రికార్డు సృష్టించాడు. ఈ స్టార్‌ రెజ్లర్‌ఉత్కంఠభరితంగా సాగిన
భారతకెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ బుమ్రా 2022కి
ఫైనల్లో రఖత్‌ కాల్‌జా న్‌ (కజకిస్థా న్ ‌) పై 12-2తోవిజయం
గాను విజ్డెన్‌ ప్రకటించిన ఈఏటి మేటి క్రికెటర్ల జాబితాలో చోటు

Team AKS www.aksias.com 8448449709 


45
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
దక్కించుకున్నారు. గతేడాది ప్రదర్శనలనుపరిగణలోకి తీసుకుని కార్తీక్‌ రెడ్డి మెరిశాడు.దేశం తరపున ప్రాతినిథ్యం వహించిన
విజ్డెన్‌అయిదుగురు క్రికెటర్లను ఈ అవార్డు కోసంఎంపిక చేసింది. అతను 12-13 ఏళ్ల బాలుర టీమ్‌ కుమితెవిభాగంలో పసిడి
అందులో రోహిత్, బుమ్రాతో పాటు డెవాన్‌కాన్వే (న్యూజిలాండ్‌), అందుకున్నాడు. కార్తీక్‌తో పాటు మరో ఇద్దరితో కూడిన జట్టుఉత్తమ
ఇంగ్లాండ్‌ పేసర్‌ రాబిన్సన్, దక్షిణాఫ్రికా మహిళాక్రికెటర్‌ వాన్‌ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో క్రొయేషియాలో
నీకెర్క్‌ ఉన్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జోరూట్‌ జరిగేప్రపంచ యూత్‌ లీగ్‌ క్రీడల్లో పోటీ పడే అవకాశం
ప్రపంచంలోనే మేటి క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా కార్తీక్‌దక్కించుకున్నాడు. 18-34 ఏళ్ల పురుషుల ఖాటాలో అపూర్వ్‌
బ్యాటర్‌లిజెల్లీ లీ మేటి మహిళా క్రికెటర్‌గా, పాకిస్థాన్‌ వికెట్‌కీపర్‌ పసిడి నెగ్గాడు.మహిళల ఎలైట్‌ ఓపెన్‌ కుమితె (18-34 ఏళ్ల),
బ్యాటర్‌మహమ్మద్‌రిజ్వాన్‌మేటి టీ20 క్రికెటర్‌గా నిలిచారు. 68 కేజీల విభాగాల్లో కలిపిభువనేశ్వరి రెండు కాంస్యాలు ఖాతాలో
వేసుకుంది. 18-34 ఏళ్ల టీమ్‌ ఖాటావిభాగంలో స్వర్ణం గెలిచిన
ఆసియా రెజ్లింగ్‌ఛాంపియన్‌షిప్‌లో సుష్మా, సరితలకు
భారత్‌ 8-9 ఏళ్ల బాలుర టీమ్‌ కుమితె, 16+ పురుషులఎలైట్‌
కాంస్యం
టీమ్‌ ఖాటాలో కాంస్యాలు సాధించింది. పారా క్రీడాకారుడు
ఆసియారెజ్లింగ్‌ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ఛాంపియన్‌ కార్తీకేయరెండు స్వర్ణాలు, ఓ రజతం సాధించాడు.
సరిత మోర్‌కు ఆశించినఫలితం దక్కలేదు. 59 కేజీల విభాగంలో
అంతర్జాతీయ క్రికెట్‌కు పొలార్డ్‌వీడ్కోలు

S
మరోసారి స్వర్ణం సాధించాలనే లక్ష్యంతోబరిలో దిగిన ఆమె
చివరకు కాంస్యం నెగ్గింది. అయిదుగురు రెజ్లర్లు మాత్రమేపోటీపడ్డ
ఈ విభాగంలో రెండు బౌట్లలో ఓడి, మరో రెండింట్లో గెలిచిన ఆమె
వెస్టిండీస్‌పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌
అంతర్జా తీ య క్రికెట్‌నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు.
K
మూడోస్థానంలో నిలిచింది. షూవ్‌దార్‌ (మంగోలియా), సారా అయితే ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌లాంటి లీగ్‌ల్ల్లో మాత్రం అతడు
(జపాన్‌) చేతుల్లో ఆమెపరాజయం పాలైంది. ఆ తర్వాత పుంజుకుని ఆడతాడు. 2007లో అరంగేట్రం చేసిన పొలార్డ్‌తన చివరి సిరీస్‌ను
వరుసగా డిల్ఫుజా (ఉజ్బెకిస్థా న్ )‌ , డయనా (కజకిస్థా న్ )‌ పై ఇటీవల భారత్‌తో ఆడాడు. టీ20ల్లో భీకర బ్యాట్స్‌మన్‌గాపేరున్నా
విజయాలు సాధించింది. 55 కేజీల విభాగంలో సుష్మా కూడాకంచు వెస్టిండీస్‌ తరఫున అతడి రికార్డు మాత్రం గొప్పగా లేదు. 34
పతకం సొంతం చేసుకుంది. ఏళ్లపొలార్డ్‌ 123 వన్డేల్లో 26.01 సగటుతో 2706 పరుగులు
A
చేశాడు. 55 వికెట్లుపడగొట్టాడు. 101 టీ20ల్లో 25.30 సగటుతో
ఆసియా రెజ్లింగ్‌ఛాంపియన్‌షిప్
1569 పరుగులు సాధించిన అతడు 42 వికెట్లు చేజిక్కించుకున్నాడు.
ఆసియారెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో పొలార్డ్‌ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కుప్రాతినిధ్యం వహిస్తున్న
మరో రెండు కాంస్యాలు చేరాయి.గ్రీకో రోమన్‌ విభాగంలో సచిన్‌ సంగతి తెలిసిందే. 2012లో టీ20 ప్రపంచకప్‌ గెలిచినజట్టులో
(67 కేజీలు), హర్‌ప్రీత్‌సింగ్‌(82) చెరోకంచు పతకం సొంతం అతడు సభ్యుడు. పొలార్డ్‌ఎప్పుడూ టెస్టు క్రికెట్‌ఆడలేదు.
చేసుకున్నారు. కాంస్య పతక పోరులో భక్షిలోవ్‌ (ఉజ్బెకిస్థాన్)‌
పై సచిన్‌ గెలిచాడు. ప్రత్యర్థిని మ్యాట్‌పై పడేసి పైకిలేవకుండా రష్యా క్రీడాకారులపై వింబుల్డన్‌నిషేధం
గట్టిగా అదిమి పట్టి అతను విజయం సాధించాడు. మరోవైపు ఉక్రెయిన్‌తోయుద్ధం నేపథ్యంలో ఈ ఏడాది వింబుల్డన్‌లో
గాయం కారణంగాజాఫర్‌ఖాన్‌(ఖతార్‌) బరిలో దిగకపోవడంతో రష్యా, బెలారస్‌ క్రీడాకారులనుఅనుమతించమని ఆల్‌ ఇంగ్లాండ్‌
హర్‌ప్రీత్‌కు పతకం దక్కింది. 60 కేజీల విభాగం కాంస్య పతక క్లబ్‌ప్రకటించింది. దీంతో ప్రపంచ నంబర్‌-2 మెద్వెదెవ్‌సహా అనేక
పోరులో జ్ఞానేంద్ర, అయాట సుజుకి (జపాన్‌) చేతిలోఓడాడు. మంది రష్యా క్రీడాకారులు వింబుల్డన్‌కు దూరంకానున్నారు. అలాగే
ఈ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో దేశం తరపున రెండో అత్యుత్తమ బెలారస్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌విక్టోరియాఅజరెంకా
ప్రదర్శనచేశారు. కూడా ఈ టోర్నీలో ఆడలేని పరిస్థితి. ఇప్పటికే అనేక క్రీడా
సంఘాలురష్యా అథ్లెట్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
కరాటెలో కార్తీక్‌కు స్వర్ణం
యుద్ధంలో రష్యాకుబెలారస్‌సహకరిస్తోంది. వింబుల్డన్‌జూన్‌27న
యుఎస్‌ఏఓపెన్‌కరాటె ఛాంపియన్‌షిప్‌లో ఏపీ బాలుడు మొదలువుతుంది.
Team AKS www.aksias.com 8448449709 
46
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఆసియా రెజ్లింగ్‌ఛాంపియన్‌షిప్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు. పురుషుల 86
కేజీలవిభాగంలో ఫైనల్లో ఇరాన్‌దిగ్గజ రెజ్లర్‌హసన్‌యజ్దనిచరాతి
ఆసియారెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు
చేతిలోఓడిపోయాడు. 92 కేజీల విభాగంలో సంజీత్‌ కాంస్యం
సత్తా చా టారు. గ్రీకోరోమన్‌ రెజ్లర్లు సునీల్‌కు మార్, అర్జున్‌
గెలిచాడు. కాంస్య పోరులో 11-8తో రుస్తమ్‌షోదీవ్‌పై నెగ్గాడు.
హళకుర్కి, నీరజ్‌ కాంస్య పతకాలుసాధించారు. 87 కేజీలలో
సునీల్‌ 5-0తో బత్బయార్‌ లుత్బయార్‌ (మంగోలియా)పై, 55 రొమాగ్నా గ్రాండ్‌ప్రి టైటిల్‌విజేత వెర్‌స్టాపెన్‌
కేజీలలో అర్జున్‌ 10-7తో ముంఖ్‌ ఎర్డెన్‌ (మంగోలియా)పై, 63
రొమాగ్నా గ్రాండ్‌ప్రి పోటీలో రెడ్‌బు ల్‌స్ టా ర్ ‌ మాక్స్‌
కేజీలలోనీరజ్‌7-4తో బఖ్రమోవ్‌(ఉజ్బెకిస్తాన్)‌ పై గెలిచి కాంస్యాలు
వెర్‌స్టాపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. పోల్‌పొజిషన్‌లో జోరు
నెగ్గారు.
మీదున్న హామిల్టన్‌(మెర్సిడెజ్‌)ను వెర్‌స్టాపెన్‌వెనక్కి నెట్టి విజేతగా
బెంగళూరు మారథాన్‌ప్రచారకర్తగా గాట్లిన్‌ నిలిచాడు. వెర్‌స్టాపెన్‌ 63 ల్యాప్స్‌లో 25 పాయింట్లు, హామిల్టన్‌
19 పాయింట్ లు సాధించారు. ఈ సీజన్లో మ్యాక్స్‌కు ఇదేతొలి
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణ పతక విజేత
టైటిల్‌. ఓవరాల్‌గా ఇది 11వ ట్రోఫీ. ఈ రేసులో లాండో నోరిస్‌
జస్టిన్‌గాట్లిన్‌ప్రపంచ 10కెబెంగళూరు మారథాన్‌కు ప్రచారకర్తగా
(మెక్‌లారెన్‌) మూడో స్థానంలో నిలిచాడు.
వ్యవహరించనున్నాడు. మే 15న ఈ రేసుజరగనుంది. ఈ అమెరికా

S
స్టార్‌స్ప్రింటర్‌భారత్‌కు రాబోతుండడం ఇదేతొలిసారి. రూ.కోటి 60
లక్షల ప్రైజ్‌మనీతో భారీగా నిర్వహిస్తున్న ఈ రేసులోప్రపంచ స్థాయి
రన్నర్లతో పాటు భారత్‌నుంచి భారీగా అథ్లెట్లు పాల్గొనేఅవకాశం
డానిష్‌స్విమ్మింగ్‌ఓపెన్లో వేదాంత్‌కు పసిడి
డానిష్‌ స్విమ్మింగ్‌ ఓపెన్లో రజతంతో సత్తాచాటిన సినీ
నటుడు మాధవన్‌ తనయుడు వేదాంత్, అదే టోర్నీలో పసిడి
K
ఉంది. 2004 ఒలింపిక్స్‌లో 100 మీటర ్ల పరుగులో పసిడి
పతకంతోమెరిశాడు. డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హె గెన్‌లో
గెలిచినగాట్లిన్‌ నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ విజేతగా
జరుగుతున్న ఈ పోటీల్లోపురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌రేసులో
నిలిచాడు.ఒలింపిక్స్‌ (5), ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ (12)లలో
వేదాంత్‌8 నిమిషాల 17.28 సెకన్లలోలక్ష్యాన్ని చేరి స్వర్ణం సొంతం
కలిపి అతడు 17 పతకాలునెగ్గాడు.
చేసుకున్నాడు. ఈ క్రమంలో స్థా ని క ఆటగాడుఅలెగ్జాండర్‌ను
A
ఆసియా వెయిట్‌లిప్టింగ్‌ఛాంపియన్‌షిప్‌లో జిలీకి స్వర్ణం 0.10 సెకన ్ల తేడాతో వేదాంత్‌ వెనక్కి నెట్టాడు. ఇదేటోర్నీలో
1500 మీటర్ల ఫ్రీస్టైల్లో
‌ 16 ఏళ్ల వేదాంత్‌ రజతం గెలిచాడు.
ఆసియా వెయిట్‌లి ఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత
100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో భారత స్టార్‌ సాజన్‌ ప్రకాశ్‌ 54.24
లిఫ ్ట ర్ ‌ జిలీ దలాబెహరా స్వర్ణం సాధించింది. మహిళల 45
సెకన్లలోలక్ష్యాన్ని చేరి అయిదో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్‌
కేజీల విభాగంపోటీలో పాల్గొన్న ఆమె స్నాచ్‌లో 69 కేజీలు, క్లీన్‌
క్రీడలు, ఆసియాక్రీడలకు సిద్ధమవుతున్న 28 ఏళ్ల సాజన్‌.. డానిష్‌
అండ్‌ జెర్క్‌లో 88 కేజీలు కలిపి మొత్తం 157 కేజీలు లిఫ్ట్‌ చేసి
ఓపెన్లో 200 మీటర్లబటర్‌ఫ్లైలో స్వర్ణం గెలిచాడు.
అగ్రస్థా న ంలో నిలిచింది. 2019 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో
జిలి రజతం గెలిచింది. మరో భారత లిఫ్టర్‌ స్నేహసోరెన్‌ (55 డానిష్‌ఓపెన్‌లో వేదాంత్‌మాధవన్‌కు రజతం
కేజీలు) కాంస్య పతాకాన్ని సాధించింది. స్నాచ్‌లో 71 కేజీలు,
సినీనటుడు మాధవన్‌ తనయుడు వేదాంత్‌ మాధవన్‌
క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 93 కేజీలు కలిపి మొత్తం 164 కేజీలు ఎత్తి
స్విమ్మింగ్‌లో మరోసారి సత్తాచాటాడు. డానిష్‌ ఓపెన్‌లో అతడు
మూడోస్థానంలో నిలిచింది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత
రజతం గెలుచుకున్నాడు. పురుషుల 1500 మీటర్ల ఫ్రీ స్ట యి ల్‌
సాధించినమీరాబాయి చాను (49 కేజీలు) క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో
విభాగంలో 15 నిమిషాల 57.86 సెకన్లలో లక్ష్యాన్ని చేరివేదాంత్‌
ప్రపంచ రికార్డుసృష్టిస్తూ కాంస్యం గెలుచుకుంది.
రెండో స్థా న ంలో నిలిచాడు. పదహారేళ ్ల వేదాంత్‌ గతేడాది
ఆసియా రెజ్లింగ్‌ఛాంపియన్‌షిప్‌లో దీపక్‌కు రజతం మార్చిలోలాత్వియా ఓపెన్లో కాంస్యంతో మెరిశాడు. మరోవైపు 200
మీటర్ల బటర్‌ఫ్లైలోసాజన్‌ప్రకాశ్‌స్వర్ణం గెలుచుకున్నాడు. అతడు
భారత యువ ఆటగాడు దీపక్‌ పునియా ఆసియారెజ్లింగ్‌
ఒక నిమిషం 59.27 సెకన్లలోరేసు పూర్తి చేశాడు.

Team AKS www.aksias.com 8448449709 


47
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
జపాన్‌పై భారత్‌విజయం గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ఏడు రౌండ్ల నుంచి 6.5 పాయింట్లు సాధించినఅతను వ్యక్తిగత
భారత జట్టు జూనియర్‌డేవిస్‌కప్‌ఆసియా/ఓసియానియా
స్వర్ణం గెలవడంతో పాటు తన జట్టు (ఏయిర్‌పోర్ట్స్‌ అథారిటీఆఫ్‌
ఫైనల్‌క్వాలిఫయింగ్‌ఈవెంట్‌విజేతగా నిలిచింది.ఫైనల్లో 2-1తో
ఇండియా) విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
జపాన్‌ను ఓడించింది. సింగిల్స్‌లో భూషణ్‌ ఓడడంతో 0-1తో
టోర్నీలో ఓటమే ఎరుగనిఅతను ఆరు గేమ్‌ల్లో గెలిచి మరో గేమ్‌
వెనుకబడ్డభారత్‌.. ఆ తర్వాత పుంజుకుంది. రుషిల్‌ 6-3, 3-6,
డ్రాగా ముగించాడు. మరో తెలంగాణగ్రాండ్‌మాస్టర్‌హర్ష భరత్‌కోటి
6-0తో యుతాపై నెగ్గగా..డబుల్స్‌లో రుషిల్, భూషణ్‌ 6-3,
కూడా ఈ జట్టు టైటిల్‌సొంతం చేసుకోవడంలోతోడ్పడ్డాడు. రిత్విక్,
6-4తో జపాన్‌జోడీని ఓడించారు.
హర్షతో పాటు మరో ముగ్గురితో కూడిన ఈ జట్టు.. టోర్నీసాంతం
ఎఫ్‌ఐహెచ్‌ప్రొ హాకీ లీగ్‌ నిలకడగా రాణించిఛాంపియన్‌గా నిలిచింది.
ఎఫ్‌ఐహెచ్‌ప్రొ హాకీ లీగ్‌లో స్వదేశీ అంచె పోటీలను భారత్
ఆస్ట్రేలియా కోచ్‌గా మెక్‌డొనాల్డ్‌
విజయంతో ముగించింది. రెండుమ్యాచ్‌ల సమరంలో భాగంగా
ఆస్ట ్రే లియాప్ర ధాన కోచ్ ‌గా ఆం డ్రూ మెక్‌డొ నా ల్డ్‌
జర్మనీతో రెండో మ్యాచ్‌లో భారత్‌ 3-1 గోల్స్‌తోనెగ్గింది. ఈ
ని య మి తు డ య్యా డు . నా లు గే ళ ్ల కా లా ని కి అ త డి కి
విజయంతో 12 మ్యాచ్‌ల్లో 27 పాయింట్లతో ప్రొ లీగ్‌లోఅగ్రస్థానాన్ని

రెండో స్థానంలో ఉంది.

హాకీ ప్రపంచకప్‌లోగో ఆవిష్కరణ S


భారత్‌పటిష్టం చేసుకుంది. జర్మనీ (10 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లు)
బాధ్యతలు అప్పగించారు. మెక్‌డొ నాల్డ్‌ ఇప్పటివరకు ఆసీస్‌
తాత్కాలికప్రధాన కోచ్‌గా పని చేశాడు. ఫిబ్రవరిలో జస్టిన్‌లాంగర్‌
స్వల్పకాలానికికాంట్రాక్ట్‌పునురద్ధరణకు తిరస్కరించినప్పటి నుంచి
K
మెక్‌డొనాల్డ్‌తాత్కాలిక కోచ్‌గా విధులు నిర్వరిస్తున్నాడు. మాజీ
ఎఫ్‌ఐహెచ్‌పురుషుల హాకీ ప్రపంచకప్‌ లోగోను ఒడిషా టెస్టు ఆల్‌రౌండర్‌అయినఅతడికి ఐపీఎల్, ఇంగ్లిష్‌కౌంటీ క్రికెట్లో
ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ఆవిష్కరించారు. 2023 జనవరి 13 ప్రధాన కోచ్‌గా పని చేసినఅనుభవం ఉంది. లాంగర్‌హయాంలో
నుంచి 29 వరకు ఈ ప్రపంచకప్‌ జరుగుతుంది. హాకీఇండియా, మెక్‌డొనాల్డ్‌సీనియర్‌సహాయ కోచ్‌గాఉన్నాడు.
దాని అధికారిక భాగస్వామి ఒడిషా రాష్ట్రం ఈ ప్రపంచకప్‌నకు
జూనియర్‌మహిళల హాకీ ప్రపంచకప్‌
A
వరుసగారెండోసారి ఆతిథ్యమిస్తున్నాయి. 2018 ప్రపంచకప్‌కూడా
జూనియర్‌మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్‌నాలుగో
భారత్‌లోనే జరిగినసంగతి తెలిసిందే. 2023లో భువనేశ్వర్‌తో
స్థానంతో ముగించింది. మూడో స్థానంకోసం జరిగిన పోరులో
పాటు దేశంలోనే అతిపెద్ద హాకీస్టే డి యం ఉన్న రూర్కేలాలో
భారత్‌పెనాల్టీ షూటౌట్లో 0-3తో ఇంగ్లండ్‌చేతిలోఓడిపోయింది.
మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 20 వేల మందిప్రేక్షక సామర్థ్యం
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి భారత్,
ఉన్న ఈ మైదానంలో మ్యాచ్‌లు జరుగుతాయి.
ఇంగ్లాండ్‌ రెండేసి గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి. భారత్‌
టీ20ల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన భారత రెండో తరఫునముంతాజ్‌ఖా న్‌ 21, 47 నిమిషాల్లో గోల్స్‌ కొట ్ట గా
ఆటగాడిగా రోహిత్‌శర్మ ఘనత ఇంగ్లాండ్‌ జట్టులోగిగిలో (18వ ని), క్లాడియా (58వ ని) గోల్స్‌
టీ20ల్లోపది వేల పరుగులు పూర్తి చేసిన భారత రెండో చేశారు. పెనాల్టీ షూటౌట్లోసీనియర్లు షర్మిలా, కెప్టెన్‌ సలీమా
ఆటగాడిగా రోహిత్‌శర్మ ఘనతసాధించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌ టెట్, సంగీత కుమారి గోల్‌ చేయడంలోవిఫలం కాగా ఇంగ్లాండ్‌
సందర్భంగా అతడు ఈ మైలురాయి చేరుకున్నాడు.విరాట్‌ కోహ్లి తరఫున కేట్‌ కర్టీస్, స్వెయిన్, మిడిల్‌ఆక్స్‌ఫర్డ్‌గోల్స్‌చేసి జట్టును
ముందే పది వేల మార్క్‌అందుకున్నాడు. క్రిస్‌గేల్, షోయబ్‌మాలిక్, గెలిపించారు. మరోవైపు ప్రపంచకప్‌టైటిల్‌ను నెదర్లాండ్స్‌ కైవసం
పొలార్డ్, ఆరోన్‌ఫించ్, డేవిడ్‌వార్నర్‌కూడా ఈ జాబితాలోఉన్నారు. చేసుకుంది. ఫైనల్లో నెదర్లాండ్స్‌3-1తోజర్మనీపై విజయం సాధించి
ఛాంపియన్‌గా నిలిచింది. సెమీస్‌లో భారత్, నెదర్లాండ్స్‌చేతిలోనే
జాతీయ టీమ్‌చెస్‌ఛాంపియన్‌షిప్‌లో రిత్విక్‌కు స్వర్ణం
ఓడింది.
జాతీయటీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ

Team AKS www.aksias.com 8448449709 


48
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
విక్టోరియాలో 2026 కామన్వెల్త్‌క్రీడలు ఓడించింది. 5-5తో రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో షూటాఫ్‌
ద్వారావిజేతను నిర్ణయించారు. అమెరికా ఫైనల్లో స్పెయిన్‌ను
2026 కామన్వెల్త్‌క్రీడలకు విక్టోరియా ఆతిథ్యమివ్వనుంది.
ఓడించి స్వర్ణంసాధించింది. ట్రాప్‌మిక్స్‌డ్‌టీమ్‌విభాగంలో కైనన్‌
ఈ ఆస్ట్రేలియారాష్ట్రంలోని వివిధ ప్రాంతీయ కేంద్రాల్లో క్రీడలు
చెనాయ్, రాజేశ్వరికుమారి కాంస్య పోరుకు అర్హత పొందింది.
జరుగుతాయి. సాధారణంగాఇలాంటి పెద్ద క్రీడా ఈవెంట్లు ఒక్క
అయితే పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో 2-6తో ఓడింది.
నగరంలోనే జరుగుతాయి. కానీ కామన్వెల్త్‌క్రీడలు అందుకు
భిన్నం. 2026 మార్చిలో జరిగే ఈ క్రీడలకు మెల్‌బోర్న్, గీలాంగ్, అంతర్జాతీయ క్రికెట్‌కు టేలర్‌వీడ్కోలు
బెండిగో, బెండిగో, బల్లార్ట్‌ తదితర నగరాలు ఆతిథ్యమిస్తాయి.
మూడుఫార్మాట్లలోనూ మంచి ప్రదర్శనతో సాగిన బ్యాటర్‌గా
అన్నిచోట్లా క్రీడా గ్రామాలు ఉంటాయి. లక్ష మంది ప్రేక్షక సామర్థ్యం
న్యూజిలాండ్‌క్రికెట్‌దిగ్గజాల్లో ఒకడిగా ఎదిగిన రాస్‌టేలర్‌తన చివరి
గలమెల్‌బోర్న్‌క్రికెట్‌మైదానంలో ప్రారంభోత్సవం జరుగుతుందని
ఇన్నింగ్స్‌ ఆడాడు. 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు అతను
కామన్వెల్త్‌క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) ప్రకటించింది. ఈ కామన్వెల్త్‌
వీడ్కోలు పలికాడు. నెదర్లాండ్స్‌తోవన్డే మ్యాచ్‌అతనికి చివరిది. కివీస్‌
క్రీడల్లో ఏఆటలుండాలన్న దానికి సంబంధించి ప్రాథమికంగా 16
తరపున ఇది అతనికి 450వ (అన్నిఫార్మాట్లలో కలిపి) మ్యాచ్‌
క్రీడలతో ఓ జాబితాను సిద్ధంచేశారు. ఇందులో టీ20 క్రికెట్‌ఉంది.
కావడం విశేషం. 2006లో వన్డేతో అంతర్జాతీయఅరంగేట్రం చేసిన

S
ఈ ఏడాది చివర్లో ఈ జాబితాలో మరికొన్నిక్రీడలను చేరుస్తారు.
ప్రస్తుతానికి షూటింగ్, రెజ్లింగ్, ఆర్చరీ ఈజాబితాలో లేవు.

ప్రపంచ జూనియర్‌మహిళల హాకీ


టేలర్‌.. తక్కువ కాలంలోనే నమ్మకమైన ఆటగాడిగా మారాడు.
2007లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టిన అతను.. 112 టెస్టుల్లో
7,683 పరుగులు చేశాడు. 236 వన్డేల్లో 21 శతకాల సాయంతో
K
8,607 పరుగులు సాధించాడు. 102 అంతర్జాతీయ టీ20ల్లో
ఎఫ్‌ఐ హెచ్‌జూ నియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌లో
1,909 పరుగులు చేశాడు.
చక్కటి ప్రదర్శనతో సెమీస్‌వరకు వచ్చినభాతర జట్టు మూడుసార్లు
ఛాంపియన్‌ నెదర్లాండ్స్‌ ముందు నిలవలేకపోయింది.సెమీస్‌లో ఆసీస్‌కు ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌
భారత్‌ 0-3తో పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది.
ఐసీసీమహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ప్రపంచ
A
టోర్నీఆరంభం నుంచి సంచలన విజయాలతో సెమీస్‌ చేరిన
క్రికెట్లో మరోసారి తనఆధిపత్యాన్ని చాటుకుంది. ఏడోసారి
భారత్‌ అత్యుత్తమ ఆటతీరునుప్రదర్శించిన నెదర్లాండ్స్‌కు పోటీ
ప్రపంచకప్‌ను గెలుపొందింది. ‘ప్లేయర్‌ఆఫ్‌ద టోర్నీ’, ‘ప్లేయర్‌ఆఫ్‌
ఇవ్వలేకపోయింది. 12వ నిమిషంలోనే టెసాబీట్స్‌మా గోల్‌తో
ద మ్యాచ్‌’ అలీసా హీలీ (170; 138 బంతుల్లో 26×4) ప్రపంచకప్‌
ఆధిక్యంలోకి వెళ్లిన డచ్‌ జట్టును తర్వాతి రెండుక్వార్టర్లలో భారత్‌
ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డుతో చెలరేగినవేళ.. ఆసీస్‌
నిలువరించినా చివరి క్వార్టర్లో రెండు నిమిషాల్లోరెండు గోల్స్‌కొట్టిన
71 పరుగులతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మొదట ఆసీస్‌
ప్రత్యర్థి అలవోకగా విజయం సాధించింది. 53వ నిమిషంలోలూనా
50 ఓవర్లలో 5 వికెట్లకు 356 పరుగుల భారీస్కోరు నమోదు
ఫోక్, 54వ నిమిషంలో జిప్‌ డికి గోల్స్‌ సాధించారు. ఈ
చేసింది. ఇంగ్లండ్‌ 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది.
మ్యాచ్‌ఓడినప్పటికీ 2013 తర్వాత టోర్నీలో భారత్‌కిదే అత్యుత్తమ
ఈ ప్రపంచకప్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ (లీగ్‌దశలో 7, సెమీస్,
ప్రదర్శన.
ఫైనల్‌) నెగ్గిన ఆసీస్‌అజేయంగా టోర్నీనిముగించింది.
షాట్‌గన్‌ప్రపంచకప్‌లో భారత జట్టుకు కాంస్యం మహిళల ప్రపంచకప్‌లలో ఏడుసార్లు ఫైనల్స్‌ చేరుకున్న
షాట్‌గన్‌ప్రపంచకప్‌లో భారత్‌ఖాతా తెరిచింది. పురుషుల ఆసీస్ విజేతగానిలవడమిది ఆరోసారి (1982, 1988, 1997,
టాప్‌ టీమ్‌ ఈవెంట్లోకైనన్‌ చెనాయ్, మానవాదిత్య సింగ్, శపథ్‌ 2005, 2013, 2022). 1978లో పాయింటఆ
్ల ధారంగా ఆ జట్టు
భరద్వాజ్‌లతో కూడిన భారత త్రయంకాంస్యం గెలుచుకుంది. టైటిల్‌గెలిచింది.
ఈ జట్టు కాంస్య పతక పోరులో షూటాఫ్‌లో బ్రెజిల్‌జ ట్టు ను

Team AKS www.aksias.com 8448449709 


49
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

9. రక్షణ
నెప్ట్యూన్ క్రూయిజ్ క్షిపణి లాంచర్, TZM-360 రవాణా వాహనం, నాలుగు క్షిపణులు,
RCP-360 నియంత్రణ మరియు కమాండ్ వాహనం, అలాగే
నెప్ట్యూన్ అనేది లూచ్ డిజైన్ బ్యూరోచే అభివృద్ధి చేయబడిన
ఒక ప్రత్యేక కార్గో వాహనం ఉంటాయి. రాకెట్ మోటారుతో
ఉక్రేనియన్ యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణి పేరు. ఈ క్షిపణి
సహా క్షిపణి పొడవు 5.05 మీటర్లు. దీనికి క్రాస్ ఆకారంలో గట్టి
రూపకల్పన సోవియట్ Kh-35 యాంటీ షిప్ క్షిపణి ఆధారంగా
రెక్క కూడా ఉంది. క్షిపణులు 5.30 నుండి 0.60 నుండి 0.60
రూపొందించబడింది. Kh-35తో పోలిస్తే ఇది ఎలక్ట్రానిక్స్
మీటర్ల పరిమాణంలో రవాణా మరియు ప్రయోగ కంటైనర్లలో
మరియు శ్రేణిని మెరుగుపరిచింది.
ఉంచగలిగేలా రూపొందించబడ్డాయి. ఈ క్షిపణి వ్యవస్థ గరిష్ట పరిధి
ఈ క్షిపణి వ్యవస్థ రవాణా నౌకలు మరియు ఉపరితల
దాదాపు 300 కిలోమీటర్లు. ఒక క్షిపణి బరువు 870 కిలోగ్రాములు,
యుద్ధనౌకలను నాశనం చేయడానికి అభివృద్ధి చేయబడింది.
అందులో వార్హెడ్ బరువు 150 కిలోగ్రాములు.
ఈ క్షిపణి వ్యవస్థ మార్చి 2021లో ఉక్రేనియన్ నేవీ సేవలోకి
ప్రవేశించింది.

క్షిపణి అభివృద్ధి
S మార్చి 2016 లో, ఈ క్షిపణి వ్యవస్థ యొక్క మొదటి
పరీక్ష నిర్వహించబడింది. 2017 మధ్యలో, విల్ఖా క్షిపణులతో
పాటు నెప్ట్యూన్ క్షిపణులను పరీక్షించారు. జనవరి 2018లో,
K
కైవ్లో జరిగిన ఆయుధాలు మరియు భద్రత 2015 ఈ క్షిపణి యొక్క మొదటి విజయవంతమైన విమాన పరీక్ష

ప్రదర్శనలో, ఈ క్షిపణిని మొదట వెల్లడించారు. ఈ క్రూయిజ్ క్షిపణి నిర్వహించబడింది. 2018లో క్షిపణి 100 కిలోమీటర్ల పరిధిలోని

యొక్క మొదటి విమాన నమూనాలు 2016 రెండవ త్రైమాసికంలో లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది.

తయారు చేయబడ్డాయి. అధునాతన క్షిపణి వ్యవస్థల ఉత్పత్తి ఇండోనేషియాతో అవగాహన ఒప్పందం


A
ఖార్కివ్ స్టేట్ ఎయిర్క్రాఫ్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆర్టెమ్
ఏప్రిల్ 2019లో, క్షిపణిని మళ్లీ విజయవంతంగా
లూచ్ GAhK, Pivdenne YuMZ PivdenMash, Motor
పరీక్షించారు. 2020లో, అనేక నెప్ట్యూన్ క్షిపణులను సరఫరా
Sich (MS-400 turbofan engine), Vyshneve ZhMZ
చేయడానికి ఇండోనేషియాతో ఉక్రెయిన్ ఒక అవగాహన
Vizar Kyics (Reedion Kyivs) వంటి ఇతర ఉక్రేనియన్
ఒప్పందాన్ని కుదుర్చుకుంది, తద్వారా ఇండోనేషియా ఈ క్షిపణిని
సంస్థల సహకారంతో అభివృద్ధి చేయబడింది. Lviv LORTA
మొదటి విదేశీ కొనుగోలుదారుగా అవతరించింది.
మరియు ఇతర రాడార్ ఎలక్ట్రానిక్స్, ఆర్సెనల్ SDP SE (నావిగేషన్
ఈ క్షిపణి యొక్క కార్యాచరణ చరిత్ర
సిస్టమ్) మొదలైనవి.
ఏప్రిల్ 13, 2022 న, ఉక్రెయిన్పై రష్యా దాడి సమయంలో
ఈ క్షిపణి రూపకల్పన
రష్యా క్రూయిజర్ మోస్క్వా రెండు నెప్ట్యూన్ క్షిపణులతో ఢీకొంది.
ఈ క్షిపణి వ్యవస్థలో USPU-360 ట్రక్-ఆధారిత మొబైల్

Team AKS www.aksias.com 8448449709 


50
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

10. అవార్డులు
కుమురం భీం ఆసిఫాబాద్‌కు పీఎం పురస్కారం కేసముద్రం మార్కెట్‌కు ప్రధానమంత్రి ఎక్సలెన్సీ పురస్కారం

శిశు, బాలిక, మహిళలు, గర్భిణులు, బాలింతల పౌష్టికాహార మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ

కల్పన కార్యక్రమం పోషణ్‌అభియాన్‌అమలులో 2021 సంవత్సరానికి మార్కెట్‌ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు - 2019’కి

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ఎంపికైంది. ఈ మేరకు కొత్త దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏప్రిల్‌20,

ప్రధానమంత్రి పురస్కారానికి ఎంపికైంది. దీన్ని ప్రధాని మోదీ 21 తేదీల్లో నిర్వహించనున్న పౌరసేవల దినోత్సవానికి హాజరై
అవార్డును స్వీకరించాలంటూ జిల్లా కలెక్టరు శశాంకకు భారత
ఏప్రిల్‌ 21న దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అందజేయనున్నారు.
ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి ప్రిస్క మాథ్యు సమాచారం పంపించారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస్‌ రాష్ట్ర ప్రభుత్వ
జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈనామ్‌) విభాగంలో ఈ
ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కు మార్‌కు సమాచారమిచ్చారు.
పురస్కారానికి ఎంపికైన కేసముద్రం మార్కెట్‌కు ట్రోఫీ, రూ.10 లక్షల

S
కర్నూలు విమానాశ్రయానికి ప్రధానమంత్రి ఎక్సలెన్సు అవార్డు

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి


విమానాశ్రయం ప్రారంభం నుంచి ప్రజలకు మెరుగైన సేవలు
ప్రోత్సాహకాన్ని అందజేయనున్నారు. ఈ మొత్తాన్ని ప్రజాసంక్షేమం
కోసం నిర్వహించే ప్రాజెక్టులు లేదా కార్యక్రమాల్లో వినియోగిస్తారు.

సహ్‌యోగ్‌కుష్ఠ్‌యజ్ఞ ట్రస్ట్‌లకు ‘ఇంటర్నేషనల్‌గాంధీ


K
అందించినందుకు కేంద్ర విమానయాన పథకం (ఉడాన్‌) అవార్డ్‌ఫర్‌లెప్రసీ, 2021’ ప్రదానం
అరుదైన గౌరవం అందించింది. ఇన్నోవేషన్‌ సెంట్రల్‌ కేటగిరీ చండీగఢ్‌కు చెందిన డాక్టర్‌భూషణ్‌కుమార్, గుజరాత్‌కు
అడ్మినిస్ట్రేషన్‌- 2020 కింద ప్రధానమంత్రి ఎక్సలెన్సు అవార్డును చెందిన సహ్‌యో గ్‌ కుష్ఠ్‌ యజ్ఞ ట్రస్ట్‌లకు ‘ఇంటర్నేషనల్‌
కర్నూలు విమానాశ్రయానికి ప్రకటించింది. పౌర విమానయాన గాంధీ అవార్డ్‌ ఫర్‌ లెప్రసీ, 2021’ ప్రదానం చేశారు. ఈ
A
మంత్రిత్వశాఖ ఈ అవార్డును ఏప్రిల్‌ 21న అందజేయనుంది. కార్యక్రమంలో దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ఉప రాష్ట్రపతి
వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
సిక్కోలు జవాన్‌కు పీఎంజీ అవార్డు ప్రదానం
దేశంలో ఈ వ్యాధిపై పోరు సాగుతోందని, ప్రతి 10 వేల
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దన్నానపేట జనాభాకు ఒక కేసు కంటే తక్కువ నమోదయ్యే స్థాయికి కుష్ఠు
వాసి, సీఆర్పీఎఫ్‌ జవాన్‌ గొర్లె జగన్‌మోహనరావు పోలీస్‌ మెడల్‌ నిర్మూలనకు కృషి జరిగినట్లు తెలిపారు. గాంధీ మెమోరియల్‌
గ్యాలంట్రీ (పీఎంజీ) అవార్డును అందుకున్నారు. జమ్మూకశ్మీర్‌ లెప్రసీ ఫౌండేషన్‌ ఈ వార్షిక అవార్డులను అందజేస్తోంది.
ప్రాంతంలో ఉగ్రవాదులు 2017లో సీఆర్పీఎఫ్‌బృందంపై దాడులు
సిద్దిపేట జిల్లాకు ‘మిషన్‌ఇంద్రధనుష్‌’ పురస్కారం
చేయగా ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదులను హతమార్చినందుకు
సిద్దిపేట జిల్లాలో వైద్యారోగ్య శాఖ అందించిన అత్యుత్తమ
ఈ గౌరవం దక్కింది. దిల్లీలోని సీఆర్పీఎఫ్‌క్యాంపు కార్యాలయంలో
సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’
కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎ.కె.బల్లా ఈ అవార్డును ఆయనకు
విభాగంలో ‘ప్రైమ్‌ మినిస్టర్స్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ పబ్లిక్‌
ప్రదానం చేశారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను హతమార్చిన
అడ్మినిస్ట్రేషన్‌- 2019’ జాతీయ పురస్కారం ప్రకటించింది. మిషన్‌
55 మంది సీఆర్పీఎఫ్‌బృందాన్ని పీఎంజీ అవార్డుకు ఎంపిక చేసినట్లు
ఇంద్రధనుష్‌ కార్యక్రమంలో భాగంగా రెండేళ్లలోపు చిన్నారులకు
2020 ఆగస్టు 15న ఐజీ రవిదీప్‌సింగ్‌ సాహీ ప్రకటించారు.
నూరుశాతం టీకాలు పూర్తిచేసినందుకుగానూ జిల్లా అవార్డుకు

Team AKS www.aksias.com 8448449709 


51
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

ఎంపికైంది. ఏటా మూడు విడతలుగా చిన్నారులకు వ్యాధి నిరోధక ముళ్లపూడి నరేంద్రనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం
టీకాలు ఇస్తున్నారు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య
స్వదేశీ ఒంగోలు జాతి పశుపోషణ, అభివృద్ధి, సంరక్షణ
సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి టీకా తీసుకోని వారి జాబితా
కోసం గత 50 ఏళ్లుగా విశేష కృషిచేస్తున్న ఆంధ్ర సుగర్స్‌జేఎండీ
రూపొందించి పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో
ముళ్లపూడి నరేంద్రనాథ్‌ను అవార్డు వరించింది. ఇండియన్‌సొసైటీ
రెండేళలో
్ల పు చిన్నారులు దాదాపు 28 వేల మంది ఉన్నారు. 2018-
ఆఫ్‌ యానిమల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎస్‌ఏపీఎం)
19లో అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో జరిగిన సర్వేలో
సంస్థ 28వ వార్షిక మహాసభల సందర్భంగా విశాఖపట్నంలో
వారిలో 1,622 మంది టీకా తీసుకోలేదని గుర్తించి పంపిణీని
నరేంద్రనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం, జ్ఞాపిక అందజేశారు. ఈ
పూర్తిచేశారు. వంద శాతాన్ని అధిగమించారు. కేంద్ర బృందాలు
సందర్భంగా పురస్కార గ్రహీత.. ఒంగోలు జాతి పశు అభివృద్ధిపై
క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఈ విషయాన్ని నిర్ధారించి పురస్కారానికి
కీలక ఉపన్యాసంతో పాటు పవర్‌పాయింట్‌ప్రజంటేషన్‌ఇచ్చారు.
ప్రతిపాదించాయని జిల్లా వైద్యాధికారి డా.మనోహర్‌ తెలిపారు.
సివిల్‌ సర్వీసెస్‌ డే పురస్కరించుకుని ఏప్రిల్‌ 20, 21 తేదీల్లో ‘మీ భూమి ప్రాజెక్ట్‌’కు స్కోచ్‌అవార్డు

S
దిల్లీలో జరిగే కార్యక్రమంలో ట్రోఫీతో పాటు రూ.10 లక్షల నగదు
ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం జిల్లాకు అందిస్తుందని వెల్లడించారు.

ఏపీలో పంచాయతీలు, పరిషత్తులకు 16 కేంద్ర అవార్డులు


రా ష్ట్ర రె వె న్ యూ శా ఖ ప్ర వే శ పెట్టి న ‘ మీ భూ మి
ప్రాజెక్ట్‌’కు స్కోచ్‌ అవార్డు (సిల్వర్‌) లభించింది. అలాగే ఇంటి
స్థలాలు, కౌలు రైతు కార్డులు, భూశోధక్‌ పథకాల అమలుకు
K
నిర్వహిస్తున్న వెబ్‌సైట్లు, ఆధునిక సాంకేతిక వినియోగం, ఇతర
జాతీయ పంచాయతీరాజ్‌దినోత్సవం సందర్భంగా కేంద్ర
చర్యలకు ‘స్కోచ్‌ ఆర్డ ర్ ‌ ఆఫ్‌ మెరిట్‌’ లభించింది. ఇందుకు
ప్రభుత్వం వివిధ విభాగాల్లో గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా
సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం ఆన్‌లైన్‌ ద్వారా జరిగింది.
పరిషత్తులకు ఏటా ప్రకటించే అవార్డుల్లో 2020-21 సంవత్సరానికి
ఆంధ్రప్రదేశ్‌కు 16 వచ్చాయని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి మోదీకి లతా దీనానాథ్‌మంగేష్కర్‌తొలి పురస్కారం
A
శాఖ కమిషనర్‌కోన శశిధర్‌వెల్లడించారు. చైౖల్డ్‌ఫ్రెండ్లీ విభాగంలో ప్ర ధా న మ ం త్రి న రేం ద్ర మో దీ కి ల తా దీ నా నా థ్‌
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం యేకొల్లు గ్రామ మంగేష్కర్‌ తొలి పురస్కారం అందజేయనున్నట్లు మంగేష్కర్‌
పంచాయతీ ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 24న దిల్లీలో కుటుంబం ప్రకటించింది. ఏప్రిల్‌ 24న మాస్ట ర్ ‌ దీనానాథ్‌
నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేస్తారు. మంగేష్కర్‌(లతా మంగేష్కర్‌తండ్రి) 80వ వర్ధంతి సందర్భంగా
నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ లతా
భాగ్యనగరానికి రెండోసారి ట్రీ సిటీ అవార్డు
దీనానాథ్‌ మంగేష్కర్‌ తొలి పురస్కారం అందుకుంటారు.
భాగ్యనగరం వరుసగా రెండోసారి ట్రీ సిటీ అవార్డు
గెలుచుకొంది. 2021 సంవత్సరానికి సంబంధించి యునైటెడ్‌ ఎన్‌ఎండీసీకి ‘స్కోచ్‌’ అవార్డులు
నేషన్స్‌ఫుడ్‌అండ్‌అగ్రికల్చర్‌ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏవో), అర్బోర్‌డే ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీకి ప్రతిష్ఠాత్మక ‘స్కోచ్‌’
ఫౌండేషన్‌ఆధ్వర్యంలో ఈ అవార్డును అందించారు. 2020లోనూ అవార్డులు లభించాయి. 80వ స్కోచ్‌ సదస్సులో తమకు ఈ
హైదరాబాద్‌ నగరానికి ట్రీ సీటీ పురస్కారం లభించడం విశేషం. అవార్డులు దక్కినట్లు ఎన్‌ఎ ండీసీ వెల్లడించింది. ఈ సంస్థ
గత రెండేళ్లలో నగరంలో 3,50,56,635 మొక్కలను నాటినట్లు దంతేవాడ జిల్లాలో అమలు చేసిన సాంకేతిక విద్య - నైపుణ్యాభివృద్ధి
పేర్కొన్నారు. 500 వాలంటీర్లు ఈ క్రతువులో పాల్గొన్నారు. కార్యకలాపాలకు గుర్తింపుగా ‘సామాజిక బాధ్యత’ విభాగంలో
బంగారు అవార్డు, డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు

Team AKS www.aksias.com 8448449709 


52
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అమలు చేసిన ‘ప్రాజెక్ట్‌ కల్పతరు’ కు గుర్తింపుగా సిల్వర్‌ యువకుడు పెనుగంటి జగన్‌మోహన్‌అవార్డును స్వీకరించారు.
అవార్డు లభించాయి. ఎన్‌ఎ ండీసీ తరఫున సంస ్థ డైరెక ్ట ర్‌
43 మందికి సంగీత నాటక అకాడమీ అవార్డులు
(ఫైనాన్స్‌) అమితవ ముఖర్జీ ఈ అవార్డులు అందుకున్నారు.
దేశంలోని 43 మంది ప్రముఖ కళాకారులు సంగీత నాటక
ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్‌లో తెలంగాణకు 19
అకాడమీ ఫెలోషిప్, అవార్డులకు ఎంపికయ్యారు. మొదట 44
అవార్డులు
పేర్లతో ఉన్న జాబితాను కౌన్సిలు ఆమోదించగా, ఓ కళాకారుడు
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ అవార్డు స్వీకరణకు తిరస్కరించడంతో 43 పేర్లను ఖరారు చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పలు పురస్కారాల్ని ఆ కళాకారుడి పేరు బయటకు రాలేదు. 2018 సంవత్సరానికిగాను
దక్కించుకొంది. ఏటా కేంద్రం ప్రకటించే ఈ పురస్కారాల్లో ఈసారి ఈ ఎంపికలు జరిగాయి. 2021 సంవత్సరానికిగాను లలిత్‌కళా
జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు నాలుగు కేటగిరీల్లో 19 అకాడమీ ఫెలోషిప్, జాతీయ అవార్డులకు మరో 23 మందిని
అవార్డులు లభించాయి. ఈ సమాచారాన్ని కేంద్రం రాష్ట్రాలకు పంపింది. ఎంపిక చేశారు. ఏప్రిల్‌ 9న జరిగే ఉమ్మడి కార్యక్రమంలో ఉప
ఉత్త మ జిల్లా పరిషత్‌ల జాబితాలో సిరిసిల ్ల చోటు రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డులను అందజేస్తారు.
దక్కించుకొంది.

S
ఉత్తమ మండలాలుగా వరంగల్‌జిల్లా పర్వతగిరి, పెద్దపల్లి
జిల్లా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, జగిత్యాల జిల్లా
హైబిజ్‌పురస్కారాల ప్రదానం
సామాజిక మాధ్యమాలు ప్రధాన ప్రసార మాధ్యమంతో పోటీ
K
పడుతున్నప్పటికీ ఒక్కోసారి పరిమితులు దాటి వ్యవహరిస్తోందని
కొడిమ్యాల్‌నిలిచాయి.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాజిటివ్,
ఉత్త మ పంచాయతీలుగా సిద్దిపేట జిల్లా మర్కూక్‌ నిర్మాణాత్మక కథనాలపై ప్రసార మాధ్యమాలు దృష్టి సారించాలని
మండలం ఎర్రవల్లి, జక్కాపూర్, బూరుగుపల్లి; ఆదిలాబాద్‌ జిల్లా సూచించారు. హైబిజ్‌ టీవీ ఆధ్వర్యంలో మీడియా అవార్డ్స్‌ -
ముఖ్రకె; కరీంనగర్‌ జిల్లా వెలిశాల; మహబూబాబాద్‌ జిల్లా 2022 పేరిట ఉత్తమ సేవలందిస్తున్న పాత్రికేయులకు, ప్రకటనల
A
వెంకటాపూర్‌; మహబూబ్‌నగర్‌ జిల్లా గుండ్లపొట్లపల్లి; రాజన్న విభాగంలో పనిచేస్తున్న పలువురికి పురస్కారాలు అందజేశారు.
సిరిసిల్ల జిల్లా మద్దికుంట, మండేపల్లి; వరంగల్‌జిల్లా మరియపురం; మాదాపూర్‌హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య
పెద్ద ప ల్లి జిల్లా నాగారం, హరిపురం; నారాయణపేట జిల్లా అతిథిగా విచ్చేసిన కేటీఆర్‌.. వివిధ పత్రికలు, ఛానెళకు
్ల చెందిన 74
మంతన్‌గడ్‌; వనపర్తి జిల్లా చందాపూర్‌ గ్రామాలు పురస్కారాలు మంది ప్రతినిధులకు అవార్డులు బహూకరించారు. ఆలిండియా
దక్కించుకున్నాయి. రేడియోలో న్యూస్‌ ప్రజెంటర్లుగా పనిచేస్తున్న ఇలియాస్‌ అహ్మద్,
జ్యోత్స్న, సాక్షి గ్రూప్‌డైరెక్టర్‌కేఆర్‌పీ రెడ్డిలకు మీడియా లెజెండరీ
కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డుల ప్రదానం
అవార్డులు ప్రదానం చేశారు. ప్రత్యేక కేటగిరీ కింద ‘ఈనాడు’లో
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 నుంచి 2021
ప్రచురితమవుతున్న ‘స్వాతంత్య్ర అమృత మహోత్సవం’ కథనాలకు
వరకు మూడేళ్లకు సంబంధించిన కేంద్ర సంగీత, నాటక అకాడమీ
పురస్కారం ప్రకటించారు. దీన్ని ‘ఈనాడు’ సీనియర్‌పాత్రికేయుడు
అవార్డులు, లలితకళ అకాడమీ ఫెలోషిప్‌లను దిల్లీలో ప్రదానం
బొజ్జ ఎల్లయ్య స్వీకరించారు. బెస్ట్‌ కార్టూనిస్ట్‌ అవార్డును విశ్రాంత
చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్లాది సూరిబాబు (కర్ణాటక
ఐఏఎస్‌అధికారి బి.పి.ఆచార్య అందుకున్నారు.
సంగీతం), ఎస్‌.కాశీం, ఎస్‌.బాబు (నాదస్వరం), పసుమర్తి
రామలింగశాస్త్రి (కూచిపూడి), కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథ) ‘గ్రామీ’ అవార్డుల ప్రదానోత్సవం
అవార్డులు అందుకున్నారు. శిల్పకళల విభాగంలో తెలుగు సంగీత ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే

Team AKS www.aksias.com 8448449709 


53
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌వెగాస్‌లోని ‘గ్రాండ్‌ మార్కీ వ్యవస్థాపక అధ్యక్షుడు మిలింద్‌కాంబ్లేలు నియమితులయ్యారు. ఈ
బాల్‌రూమ్‌’లో వేడుకగా జరిగింది. భారత సంతతికి చెందిన రిక్కీ సభ్యులు మూడేళ్లపాటు కొనసాగుతారు. అలాగే అట్టడుగువర్గాల
కేజ్, ఫాల్గుణి షాలు గ్రామీ అవార్డులను గెలుచుకుని దేశ ప్రతిష్ఠను అభ్యున్నతి కోసం పని చేసిన వారిని ఎంపిక చేసే జ్యూరీలో
ఇనుమడింపజేశారు. ‘డివైన్‌ టైడ్స్‌’ ఆల్బమ్‌కు గానూ రిక్కీ కేజ్‌ సభ్యులుగా అదనంగా కేంద్ర సమాచార కమిషనర్‌ ఉదయ్‌
రెండో సారి గ్రామీ అవార్డును అందుకున్నాడు. స్టెవార్ట్‌కోప్‌లాండ్‌తో మహుర్‌క ర్‌ను నియమించారు. రెండు కమిటీలకు సభ్య/
కలిసి రిక్కీ సంయుక్తంగా ఈ అవార్డును గెలుచుకున్నారు. ప్రఖ్యాత సభ్యకార్యదర్శిగా సామాజిక న్యాయం, సాధికారశాఖ కార్యదర్శి
‘బ్రిటిష్‌ర్యాక్‌బ్యాండ్‌’లో డ్రమ్మర్‌అయిన కోప్‌లాండ్‌‘డివైన్‌టైడ్స్‌’ వ్యవహరిస్తారు.
ఆల్బమ్‌కోసం రిక్కీతో జత కట్టాడు. న్యూయార్క్‌కు చెందిన ఫాల్గుణి
సమాజంలో అణగారిన వర్గాలకు జరిగే అన్యాయాలు,
షా సైతం తొలి సారి గ్రామీ అవార్డును గెలుచుకుంది. ‘ఫలు’ పేరుతో
అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, సామాజిక మార్పు
సుప్రసిద్ధమైన షా తన ‘ఎ కలర్‌ఫుల్‌ వరల్డ్‌’ ఆల్బమ్‌కి గానూ ఈ
కోసం విశేషంగా సేవలందించే వ్యక్తులు/సంస్థలకు వేర్వేరుగా,
అవార్డు అందుకుంది.
సంయుక్తంగా ఏటా ఒక అవార్డు ప్రకటించి రూ.15 లక్షల నగదు
డాక్టర్‌బీఆర్‌అంబేడ్కర్‌జాతీయ, అంతర్జాతీయ బహుమతి అందిస్తారు. అటడు
్ట గు వర్ల
గా అభ్యున్నతి కోసం పనిచేసే
అవార్డులకు కేంద్రం నిర్ణయం
దేశంలో సామాజిక అవగాహనను పెంపొందించి,
S మహిళలు, పురుషులు, సంస్థలు/సంఘాల పేరుతో ఏటా మూడు
అవార్డులు, అవార్డుకు ఎంపికైన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల
చొప్పున నగదు బహుమతి అందిస్తారు.
K
అట్టడుగువర్గాల అభ్యున్నతికి విశేషంగా సేవలందించిన వారికి,
అసమానతలు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి మానవత 94వ ఆస్కార్ అవార్డులు
కోసం పని చేసిన వారికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అంతర్జాతీయ,
కోవిడ్ కారణంగా రెండేళ్లుగా (2020, 2021) పెద్దగా
జాతీయ అవార్డుల పేరిట వేర్వేరు పురస్కారాలు అందించాలని
సందడి లేకుండా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుక ఈసారి
A
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అర్హులైన వారి
కోలాహలంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా ‘కోడా’ అవార్డును
ఎంపిక కోసం రెండు వేర్వేరు జ్యూరీలను ఏర్పాటు చేస్తూ కేంద్ర
గెలుచుకోగా, ఉత్తమ నటుడిగా ‘కింగ్ రిచర్డ్స్’ సినిమాకి విల్ స్మిత్ ,
సామాజిక న్యాయం, సాధికారశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ
ఉత్తమ దర్శకురాలిగా ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’కి జెయిన్ కాంపియన్
రెండు జ్యూరీలకూ ఉపరాష్ట్రపతి ఎక్స్‌ అఫిషియో ఛైర్‌పర్సన్‌గా
ఆస్కార్ను అందుకున్నారు. నామినేట్ అయిన మూడు విభాగాల్లోనూ
వ్యవహరిస్తా రు . అన్యాయాలు, అసమానతలకు వ్యతిరేకంగా
(బెస్ట్ పిక్చర్, బెస్ట్ అడాపె్టడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోరి్టంగ్ యాక్టర్)
పోరాడిన వారికి ఇచ్చే అంతర్జాతీయ అవార్డుకు అర్హులైన వ్యక్తులు/
‘కోడా’ చిత్రం అవార్డులను దక్కించుకోవడం విశేషంఇక 12
సంస్థలను ఎంపిక చేసే జ్యూరీకి లోక్‌సభ స్పీకర్, అట్టడుగువర్గాల
ఆస్కార్ నామినేషన్స్ను దక్కించుకున్న ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’
అభ్యున్నతి కోసం పనిచేసిన వారికి ఇచ్చే జాతీయ అవార్డు
కేవలం ఒకే ఒక్క (బెస్ట్ డైరెక్టర్ కేటగిరీ) అవార్డుతో సరిపెట్టుకుంది.
కోసం ఎంపిక చేసే జ్యూరీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పది నామినేషన్లు దక్కించుకున్న ‘డ్యూన్’ చిత్రం ఆరు ఆస్కార్
ఎక్స్‌అఫిషియో వైస్‌ఛైర్‌పర్సన్స్‌గా వ్యవహరిస్తారు.
అవార్డులను చేజిక్కించు కుంది. మరోవైపు బెస్ట్ ఫారిన్ ఫిల్మ్గా జపాన్
ఈ రెండు జ్యూరీల్లో సభ్యులుగా యూజీసీ ఛైర్మన్‌ప్రొఫెసర్‌ ఫిల్మ్ ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది. కాగా ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్
ఎం.జగదీష్‌కుమార్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ మెంబర్‌ డాక్టర్‌ ద్యానేశ్వర్‌ ఫిల్మ్’ విభాగంలో మన దేశం నుంచి రింటూ థామస్ దర్శకత్వం
మనోహర్‌మూలే, ఆంధ్రప్రదేశ్‌ట్రైబల్‌యూనివర్శిటీ ఉపకులపతి వహించిన ‘రైటింగ్ విత్ ఫైర్’ నామినేషన్ దక్కించుకున్నా ఆస్కార్
ప్రొఫెసర్‌టీవీ కట్టిమణి, దళిత్‌ఇండియన్‌ఛాంబర్‌ఆఫ్‌కామర్స్‌ తేలేక పోయింది. ఈ విభాగంలో ‘సమ్మర్ ఆఫ్ సోల్’ అవార్డు

Team AKS www.aksias.com 8448449709 


54
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
దక్కించుకుంది. అవార్డు వేడుక నిడివి తగ్గించే క్రమంలో ముందు ఉత్తమ నటుడు - విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
ప్రకటించినట్లుగానే ఎనిమిది విభాగా (మానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్,
ఉత్తమ నటి - జెస్సికా చస్టేన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫే)
డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్, ఫిల్మ్ ఎడిటింగ్, లైవ్ యాక్షన్ షార్ట్
ఉత్తమ దర్శకురాలు - జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్
ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్, ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్
ద డాగ్)
డిజైన్ అండ్ సౌండ్)లకు చెందిన అవార్డులను ముందే అందజేసి,
లైవ్ టెలికాస్ట్లో చూపించారు. ఉత్తమ సహాయ నటి - అరియానా దిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)
వీల్ చైర్లో స్టార్ డాన్సర్ ఉత్తమ సహాయ నటుడు - ట్రాయ్ కోట్సర్ (CODA)
‘క్యాబరే’ మూవీ ఫేమ్ లిజా మిన్నెలీ ఉత్తమ చిత్రం అవార్డును ఉత్తమ సినిమాటోగ్రఫీ - గ్రెగ్ ఫ్రెజర్ (డ్యూన్)
నటి, గాయని లేడీ గాగాతో కలసి ప్రకటించారు. 50 ఏళ్ల క్రితం
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - నో టైమ్ టు డై
‘క్యాబరే’ మూవీకి ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు లిజా.
ప్రస్తుతం వీల్ చైర్లో ఉన్న ఆమెను వేదిక మీదకు తీసుకొచ్చారు లేడీ బెస్ట్ డాక్యుమెంటరీ ఫియేచర్ - సమ్మర్ ఆఫ్ సోల్

గాగ. ఇదరూ
్ద కలిసి ఉత్తమ చిత్రంగా ‘కోడా’ని ప్రకటించారు. వేడుక బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే- CODA (షాన్ హెడర్)

S
ప్రాంగణంలో ఉన్న అందరూ లిజాకు మర్యాదపూర్వకంగా నిలబడి
చప్పట్లు కొట్టారు. కాగా ఒకప్పుడు తన నటనతో అలరించిన లిజా
అనారోగ్య సమస్య వల్ల కొన్నేళ్లుగా వీల్ చెయిర్కే పరిమితమయ్యారు.
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే - బెల్ఫాస్ట్ (కెన్నత్ బ్రానా)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - జెన్నీ బీవన్ (క్రూయెల్లా)


K
ఈసారీ మహిళా దర్శకురాలే... బెస్ట్ ఇంటర్నేషనల్ ఫియేచర్ - డ్రైవ్ మై కార్ (జపాన్)

‘ది హార్ట్ లాకర్’ సినిమాకు గాను 2010లో దర్శకత్వ బెస్ట్ యానిమేటెడ్ ఫియేచర్ - ఎన్కాంటో
విభాగంలో తొలిసారి అవార్డు అందుకున్న డైరెకర్
్ట గా క్యాథరిన్ బిగెలో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - హన్స్ జిమ్మర్ (డ్యూన్)
రికార్డ్లో ఉన్నారు. గత ఏడాది (2021) దర్శకత్వ విభాగంలో
A
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్ (పాల్ లాంబర్ట్, ట్రిస్టన్
‘నొమాడ్ ల్యాండ్’ చిత్రానికిగాను దర్శకురాలు క్లోవ్ జావో
మైల్స్, బ్రియన్ కానర్, గెర్డ్ నెఫ్జర్)
అవార్డును అందుకోగా ఈసారి కూడా ఈ విభాగంలో మహిళకే
అవార్డు దక్కడం విశేషం. ఈ ఏడాది ఉత్తమ దర్శకురాలిగా జెయిన్ బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ - జో వాకర్ (డ్యూన్)

కాంపియన్ ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ చిత్రానికిగాను ఆస్కార్ను బెస్ట్ సౌండ్ - డ్యూన్ (మాక్ రుత్, మార్క్ మాంగిని, థియో
సొంతం చేసుకున్నారు. ఆస్కార్ అందుకున్న మూడో లైడీ డైరెక్టర్ గ్రీన్, డగ్ హెంఫిల్, రాన్ బార్ట్లెట్)
జెయిన్. అయితే జెయిన్కు ఇది తొలి ఆస్కార్ కాదు. 1994లో
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - డ్యూన్ (ప్రొడక్షన్ డిజైన్- పాట్రైస్
వచి్చన ‘ది పియానో’ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో
వెర్మట్, సెట్ డెకరేషన్- జుజానా సిపోస్)
ఆమె తొలిసారి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అప్పుడు ఇదే
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్స్టైలింగ్ - ద ఐస్ ఆఫ్ ది టామీ
సినిమాకు జెయిన్ కాంపియన్ ఉత్తమ దర్శకురాలిగా నామినేట్
ఫే (లిండా డౌడ్స్, స్టెఫనీ ఇన్గ్రామ్, జస్టిన్ రాలే)
అయినప్పటికీ ఆ ఏడాది ‘ష్లిండర్స్ లిస్ట్’ సినిమాకు స్టీవెన్ స్పీల్బర్గ్
ఆస్కార్ అవార్డును దక్కించుకున్నారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ది లాంగ్ గుడ్బై
ఆస్కార్ అవార్డును కైవం చేసుకుంది వీళ్లే..
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ది విండ్షీల్డ్ పైపర్
ఉత్తమ చిత్రం - చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్(CODA)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ద క్వీన్ ఆఫ్ బాస్కెట్బాల్

Team AKS www.aksias.com 8448449709 


55
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

12. నివేదికలు
భారతదేశంలోని తీవ్ర పేదరికంపై ప్రపంచ బ్యాంకు నివేదిక ఇంతకుముందు అనుకున్నంత ఎక్కువ కాదు' దీనిని ఆర్థికవేత్తలు
రాయ్ వాన్ డెర్ వైడ్ మరియు సుతీర్థ సిన్హా రాయ్ రచించారు.
ప్రపంచ బ్యాంకు యొక్క వర్కింగ్ పేపర్ ప్రకారం,
దేశంలో పేదరికం తగ్గింపుపై ప్రపంచ బ్యాంకు ఈ నెలలో విడుదల
భారతదేశంలో తీవ్ర పేదరికం 2011లో 22.5 శాతం నుండి
చేసిన రెండో వర్కింగ్ పేపర్ ఇది.
2019కి ముందు సంవత్సరంలో 10.2 శాతానికి పడిపోయింది.
అలాగే, గ్రామీణ భారతదేశంలో పేదరికం తగ్గింపు వేగం పట్టణ IMF వర్కింగ్ పేపర్
ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంది. ఆర్థికవేత్తలు కరణ్ భాసిన్, సుర్జిత్ భల్లా మరియు అరవింద్
2011 నుండి 2019 మధ్య కాలంలో పట్టణ మరియు విర్మానీ రచించిన IMF వర్కింగ్ పేపర్ కూడా విడుదలైంది.
గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం స్థాయి వరుసగా 7.9 శాతం మరియు 2019లో భారతదేశం యొక్క అత్యంత పేదరికం 0.8 శాతం
14.7 శాతం తగ్గింది. కంటే తక్కువగా ఉందని మరియు 2020లో కూడా ప్రధాన

S
2019లో, పేదరికం స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో 11.6
శాతం మరియు పట్టణ ప్రాంతాల్లో 6.3 శాతంగా ఉంది.
మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద చేసిన ఆహార బదిలీల
కారణంగా మహమ్మారి ఉన్నప్పటికీ భారతదేశం దానిని అదుపులో
K
ఉంచగలిగిందని ఈ పేపర్ సూచించింది.
2016లో, పెద్ద నోట్ల రద్దు సంవత్సరం, పట్టణ పేదరికం
రెండు పేపర్ల మధ్య తేడాలు
2 శాతం పెరిగింది, గ్రామీణ పేదరికం 2019లో 10 బేసిస్
పాయింట్లు పెరిగింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (NSSO) యొక్క
2011-12 వినియోగ వ్యయ సర్వే నుండి వచ్చిన డేటా ఆధారంగా
A
2011 తర్వాత భారతదేశంలో వినియోగ అసమానతలు
IMF పేపర్ రూపొందించబడింది. సెంటర్ ఫర్ మానిటరింగ్
తగ్గాయని, 2015 మరియు 2019 కాలాల మధ్య ఎటువంటి
ఇండియన్ ఎకానమీ (CMIE) యొక్క కన్స్యూమర్ పిరమిడ్
మార్పు కనిపించలేదని పేపర్ నివేదించింది.
హౌస్హోల్డ్ సర్వే (CPHS) నుండి వచ్చిన డేటాపై ప్రపంచ బ్యాంక్
దేశంలో చిన్న భూస్వామ్య పరిమాణాలు ఉన్న రైతులు
పేపర్ ఆధారపడింది. అలాగే, IMF COVID-19 మహమ్మారి
కూడా ఆదాయంలో అధిక వృద్ధిని సాధించారు.
తర్వాత పేదరికం తగ్గింపును అంచనా వేసింది, అయితే రెండోది
తీవ్ర పేదరికాన్ని ఎలా కొలుస్తారు? COVID-19 మహమ్మారికి ముందు దేశం యొక్క దృష్టాంతంపై

రోజుకి USD 1.90 (సుమారు రూ. 145) కంటే తక్కువ దృష్టి సారించింది.

డబ్బుతో జీవించే వ్యక్తుల సంఖ్య తీవ్ర పేదరికాన్ని కొలవడానికి


ఆక్స్ఫామ్ నూతన నివేదిక
ఉపయోగించబడింది.
ఆక్స్ఫామ్ యొక్క కొత్త నివేదిక ప్రకారం, 2022లో
ప్రపంచ బ్యాంకు యొక్క వర్కింగ్ పేపర్
పావు బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికంలోకి
ప్రపంచ బ్యాంకు యొక్క వర్కింగ్ పేపర్ ప్రకారం నెట్టబడతారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ధరల
'గత దశాబ్దంలో భారతదేశంలో పేదరికం క్షీణించింది, కానీ పెరుగుదల మరియు COVID-19 సంబంధిత ఆర్థిక సంక్షోభం

Team AKS www.aksias.com 8448449709 


56
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నివేదిక ప్రకారం, మహమ్మారి సమయంలో ప్రపంచంలోని
నివేదిక పేర్కొంది. 10 మంది ధనవంతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నారు.
అలాగే, ఇదే కాలంలో, 2,744 మంది చిన్న బిలియనీర్లు గత
COVID-19తో పాటు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం
14 సంవత్సరాలతో పోల్చితే వారి సంపదలో అపూర్వమైన
ప్రపంచవ్యాప్తంగా ధనిక మరియు పేదల మధ్య అంతరాన్ని
పెరుగుదలను చూశారు.
పెంచుతోంది.
పేదరికంలో అసమాన పెరుగుదల
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా
3.3 బిలియన్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు, ఈ పేదరికం పెరుగుదల ప్రపంచమంతటా అసమానంగా
అయితే ప్రతి 26 గంటలకు ఒక కొత్త వ్యక్తి బిలియనీర్ అవుతున్నాడు. వ్యాపించింది. సబ్-సహారా ఆఫ్రికన్ దేశాలలో, వినియోగదారుల
వ్యయంలో 40 శాతం ఆహార ఖర్చులపైనే ఉంటే, అభివృద్ధి
ఆక్స్ఫామ్ నివేదిక అంచనాలు ప్రపంచ బ్యాంకు మరియు
చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్య సగం. అభివృద్ధి చెందుతున్న
సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ చేసిన మునుపటి పరిశోధనలతో
దేశాలు ఇప్పటివరకు చూడని రుణ స్థాయిలను చూస్తున్నాయి.

S
పాటు ప్రపంచ బ్యాంకు యొక్క అంచనాలపై ఆధారపడి ఉన్నాయి.

ఈ నివేదిక అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు ప్రపంచ


బ్యాంకు సమావేశాల ముందు విడుదల చేయబడింది.
ప్రపంచంలోని అత్యంత పేద దేశాలకు రుణ సేవల కోసం USD
43 బిలియన్లు అవసరం.
K
ప్రణాళికలు
నివేదికలోని ముఖ్యాంశాలు
పేద దేశాలలో, ద్రవ్యోల్బణం నుండి వారిని రక్షించడానికి
2022లో, కోవిడ్-19, ఆహార ధరల పెరుగుదల మరియు
నగదు బదిలీ మరియు ప్రధాన ఆహారంపై విలువ ఆధారిత
అసమానతలు 263 మిలియన్ల మంది ప్రజలను తీవ్ర పేదరికంలోకి
పన్నులలో కోతలు ఉండాలి. అలాగే, తక్కువ మరియు తక్కువ-
A
నెట్టవచ్చు. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 860
మధ్య-ఆదాయ దేశాలకు, ప్రపంచ బ్యాంక్ 2022 మరియు
మిలియన్ల మంది ప్రజలు USD 1.90-రోజు మార్కు కంటే
2023 సంవత్సరాలకు రుణ చెల్లింపులను రద్దు చేయాలి. అలాగే,
తక్కువగా జీవిస్తారు. పేదరికంపై పోరాటంలో దశాబ్దాలుగా
సంపన్నులకు 2 శాతం పన్ను విధించాలి. USD 5 మిలియన్లకు
సాధించిన పురోగతిని తిప్పికొట్టడానికి ఇది అసాధారణమైన నష్టాన్ని
పైగా వ్యక్తిగత సంపద, USD 50 మిలియన్లకు పైగా సంపద
కలిగిస్తుంది. మహమ్మారి కారణంగా, ప్రజలు తమ ఉద్యోగాలు
కలిగి ఉన్నవారికి 3 శాతం మరియు USD 1 బిలియన్ కంటే
మరియు పొదుపులను కోల్పోయారు, అయితే ఆహార ధరలు 2011
ఎక్కువ సంపద కలిగి ఉన్నవారికి 5 శాతం విధించాలి. దీని వలన
సంక్షోభ సమయంలో కంటే ఎక్కువగా పెరిగాయి. పోల్చి చూస్తే,
USD 2.52 ట్రిలియన్లు మరియు 2.3 బిలియన్ల మంది ప్రజలను
బిలియనీర్లు డబ్బును మింటింగ్ చేస్తున్నారు, ఎందుకంటే వారు
పేదరికం నుండి రక్షించవచ్చు. IMF కింద, రుణ రహితంగా
వినియోగదారుల ఖర్చుతో తమ లాభాలను పెంచుకోవడానికి
ఉండేలా ప్రత్యేక డ్రాయింగ్ హక్కులను తిరిగి కేటాయించాలి.
ద్రవ్యోల్బణ వాతావరణాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంధన
అలాగే, తక్కువ-ఆదాయ దేశాల అత్యవసర సహాయాన్ని పెంచాలి
ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కంపెనీలు భారీగా
లాభాలు గడిస్తున్నాయి.

Team AKS www.aksias.com 8448449709 


57
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

12. చరిత్ర సంస్కృతి


1757 నుండి 1947 వరకు భారతదేశ స్వాతంత్ర్య నరసింగపేట నాగస్వరంకు GI ట్యాగ్
పోరాటంపై ప్రదర్శన సంగీత వాయిద్యాల విభాగంలో నరసింగపేట నాగస్వరానికి

4 ఏప్రిల్ 2022న, భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని భౌగోళిక సూచిక ట్యాగ్ లభించింది.


ప్రదర్శించే ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విద్యా మంత్రిత్వ శాఖ నరసింగపేటై నాగస్వరం అనేది తమిళనాడులోని
ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఈ కుంభకోణం సమీపంలోని ఒక గ్రామంలో సాంప్రదాయకంగా
ప్రదర్శనను నిర్వహించింది. తయారు చేయబడిన శాస్త్రీయ సంగీత వాయిద్యం.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
తంజావూరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వర్కర్స్ కో-
ఈ ప్రదర్శన పార్లమెంట్ లైబ్రరీలో జరిగింది. ఆపరేటివ్ కాటేజ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ తరపున, GI
కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ట్యాగ్ను స్వీకరించడానికి దరఖాస్తును తమిళనాడు యొక్క నోడల్
ప్రధాన్ కూడా ఈ ప్రదర్శనను సందర్శించారు.

S
అన్నపూర్ణా దేవి,( విద్యాశాఖ మంత్రి,) అర్జున్ రామ్
మేఘ్వాల్, (పార్లమెంటరీ వ్యవహారాలు మరియు సంస్కృతి శాఖ
ఆఫీసర్ ఉత్పత్తుల GI నమోదు కోసం దాఖలు చేశారు.

నరసింగన్పేటై గ్రామానికి చెందిన కళాకారులు తమ


పూర్వీకుల నుండి వారసత్వంగా ఈ చెక్క వాయిద్యాలను
K
మంత్రి), మరియు రాజ్యసభ మరియు లోక్సభ ఎంపీలు కూడా ఈ తయారు చేయడంలో నైపుణ్యాన్ని పొందారు, ప్రత్యేక నైపుణ్యాలు
ప్రదర్శనను సందర్శించారు. అవసరమయ్యే ప్రక్రియ ద్వారా వాటిని తయారు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, సాంస్కృతిక మంత్రిత్వ ఈ రోజుల్లో కళాకారులు ఉపయోగిస్తున్న నాగస్వరానికి
శాఖ భారతదేశంలోని 100 ప్రదేశాలలో మరియు డిజిటల్ పరి నాగస్వరం అని పేరు పెట్టారు మరియు అది తిమిరి కంటే
ప్లాట్ఫారమ్ల వినియోగం ద్వారా ఈ ప్రదర్శనను ప్రదర్శించింది.
A
పొడవుగా ఉంటుంది.
ఈ ప్రదర్శన ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
నాగస్వరం ఆకారం
ఆధ్వర్యంలో ప్రారంభించబడింది.
ఈ సంగీత వాయిద్యం స్పా
థూ కార ఆకారంలో ఉంటుంది
ఈ ప్రదర్శన ద్వారా ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ భావన కూడా
మరియు దిగువన గంట ఆకారం . నాగస్వరం యొక్క ఈ రూపం
ప్రచారం చేయబడింది.
వాల్యూమ్ మరియు స్వరాన్ని అందిస్తుంది. పరికరం పొడవు
ఈ ప్రదర్శనలో ఏమి ప్రదర్శించబడింది?
రెండున్నర అడుగులు.
ఈ ప్రదర్శన 1757 నుండి 1947 వరకు దేశ స్వాతంత్ర్య
నరసింగపేట నాగస్వరం తయారీ ప్రక్రియ
పోరాటాన్ని ప్రదర్శించింది.
నరసింగపేటై నాగస్వరంలో ఎక్కువ భాగం ఆచ లేదా
ఈ ప్రదర్శన యొక్క ఉద్దేశ్యం
బినాట చెట్టును ఉపయోగించి తయారు చేస్తారు. ఎక్కువగా
భారతదేశ స్వాతంత్ర్య సమరానికి దోహదపడిన దేశంలోని , పాత ఇళ్ల భాగాల నుండి చెక్కలను కూడా చేతివృత్తులవారు
అసామాన్య వీరుల కథలను హైలైట్ చేసే ఉద్దేశ్యంతో ఈ ఉపయోగిస్తారు. పండుగలు, వివాహాలు, జాతరలు మొదలైన వివిధ
ప్రదర్శన జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు కూడా తమ
కార్యక్రమాలలో వాయించే నాగస్వరాలను తయారు చేయడానికి
తమ నియోజకవర్గాల నుండి అలాంటి పాడని హీరోల పేర్లను
చేతివృత్తులవారు వడ్రంగి పనిముటతో
్ల పాటు డ్రిల్లింగ్ యంత్రాలను
సూచించవచ్చు.
కూడా ఉపయోగిస్తారు.

Team AKS www.aksias.com 8448449709 


58
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
రాజస్థాన్: గంగౌర్ పండుగ కోల్కతాలో, ఈ వేడుకను ఇప్పుడు 100 సంవత్సరాలకు పైగా
జరుపుకుంటున్నారు.
గంగౌర్ పండుగను రాజస్థా న్ మరియు మధ్యప్రదేశ్,
గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలలో ఈ పండుగ యొక్క ఆచారాలు
జరుపుకుంటారు. ఇది రాజస్థాన్ యొక్క అత్యంత ముఖ్యమైన చైత్ర మాసం మొదటి రోజు, హోలీ తర్వాత రోజు, ఈ
పండుగలలో ఒకటి మరియు రాష్ట్రవ్యాప్తంగా గొప్ప ఉత్సాహంతో పండుగ ప్రారంభమై 16 రోజుల పాటు కొనసాగుతుంది. కొత్తగా
జరుపుకుంటారు. పెళ్లయిన అమ్మాయికి ఈ పండుగను తప్పనిసరిగా పాటించాలి.
మార్చి నుండి ఏప్రిల్ వరకు జరిగే ఈ పండుగ సమయంలో అలాగే, పెళ్లికాని అమ్మాయిలు ఈ పండుగలో 16 రోజుల పాటు
స్త్రీలు శివుని భార్య గౌరీని పూజిస్తారు. ఉపవాసం ఉంటారు మరియు ప్రతిరోజూ ఒక పూట మాత్రమే
భోజనం చేస్తారు. చైత్ర మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున
పెళ్లికాని స్త్రీలు మంచి భర్త ను పొందడం కోసం గౌరీ
ఈ పండుగ ముగుస్తుంది. ఈ కాలంలో గంగౌర్ మేళాలు
ఆశీర్వాదం కోసం పూజిస్తారు.
జరుగుతాయి.
వివాహిత స్త్రీలు ఆరోగ్యం, సంక్షేమం, సంతోషకరమైన
ఈ పండుగ కోసం రూపొందించిన చిత్రాలు
వైవాహిక జీవితం మరియు వారి భర్తల దీర్ఘాయువు కోసం ఆమెను
పూజిస్తారు.

పశ్చిమ బెంగాల్లో గంగార్ పండుగ వేడుకలు

S
రాజస్థాన్ నుండి కోల్కతా, పశ్చిమ బెంగాల్కు వలస
ఈ పండుగ కోసం గౌరి మరియు ఇసార్ల చిత్రాలను
మట్టితో తయారు చేస్తారు. కొన్ని రాజ్పుత్ కుటుంబాలలో ప్రతి
సంవత్సరం ఈ పండుగ సందర్భంగా మాథెరన్లుగా పిలువబడే
K
ప్రసిద్ధ చిత్రకారులు శాశ్వత చెక్క చిత్రాలను చిత్రీకరిస్తారు.
వచ్చిన ప్రజలు గంగౌర్ పండుగను జరుపుకోవడం ప్రారంభించారు.
A

Team AKS www.aksias.com 8448449709 


59
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

13. ఇతర అంశాలు


దేశంలోనే తొలి పోర్టబుల్‌సోలార్‌రూఫ్‌టాప్‌ఆవిష్కరణ సాధ్యమైనంత త్వరగా ఎంఆర్‌ఎ న్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంతో
టీకా ఉత్పత్తిచేయటానికి అనువుగా బీఈతో డబ్లూహెచ్‌ఓ, దాని
దేశంలోనేతొలి పోర ్ట బు ల్‌ సౌర ఫలకల వ్యవస్థ ను
భాగస్వామ్య సంసలు
్థ కలిసిపనిచేస్తాయి. తొలిదశలో ఈ సాంకేతిక
గాంధీనగర్‌లోని స్వామినారాయణ్‌అక్షరధామ్‌ఆలయ కాంప్లెక్స్‌లో
పరిజ్ఞానాన్ని కొవిడ్‌-19 టీకాకుఉపయోగించినప్పటికీ మలిదశలో
ఆవిష్కరించారు. జర్మనీకి చెందిన డాయిష్‌జె సెల్‌షాఫ్ట్‌ ఫర్‌
ఇతర మందులు, చికిత్సలకు సైతం వినియోగించే అవకాశంఉంది.
ఇంటర్నేషనల్‌ జుసామెనార్బిట్‌ (జీఐజడ్‌) సహకారంతో 10
పీవీ పోర్ట్‌ వ్యవస్థలను ఇందులో నెలకొల్పినట్లు సంస్థ తెలిపింది. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల్లో ల్యాబ్‌లో సృష్టించిన ఒక మెసెంజర్‌

దేశంలోనినగరాల్లో పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కోసం ఆర్‌ఎ న్‌ఏ నువినియోగిస్తా రు . ప్రొటీన్‌ను ఏవిధంగా ఉత్పత్తి

కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధనమంత్రిత్వ శాఖ చేపడుతున్న చేయాలనే విషయాన్ని మానవకణాలకు ఈ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ

చర్యల్లో భాగంగా ఈ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.జీఐజడ్‌డిజైన్‌ నేర్పుతుంది. తద్వారా మానవ శరీరంలో ప్రొటీన్‌ఉత్పత్తి అవుతుంది.

చేసిన ఈ పీవీ పోర్ట్‌సిస్టమ్స్‌ను ప్రామాణిక ప్లగ్ అండ్‌ప్లే తరహాలో వ్యాధులపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని

S
వినియోగించుకోవచ్చు. బ్యాటరీ స్టోరేజీ ఉండి/లేకుండా కనీసం
2 కేడబ్ల్యూపీ సామర్థ్యంతో వినియోగించుకోవచ్చు. కాగా, ఈ
పీవీ పోర్ట్స్‌నుదిల్లీకి చెందిన సెర్వోటెక్‌ పవర్‌సిస్టమ్స్‌ తయారు
ఈప్రొటీన్‌ అందిస్తుంది. మనదేశంలో ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఎన్‌ఏ
టెక్నాలజీతోరూపొందించిన కొవిడ్‌ టీకాలు అందుబాటులో లేని
విషయం గమనార్హం. కొవిషీల్డ్‌టీకా వైరల్‌ వెక్టార్‌ ప్లాట్‌ఫామ్‌
K
చేసింది. ఈ కంపెనీ ‘భారత్‌లో తయారీ’ కింద హై ఎండ్‌సోలార్‌ ఆధారిత టీకా కాగా, కొవాగ్జిన్‌ టీకానుఇనాక్టివేటెడ్‌ వీరో సెల్‌

ఉత్పత్తులైన ఎల్‌ఈడీలు, ఆక్సిజన్‌కాన్సన్‌ట్రేటర్లు, ఈవీ ఛార్జింగ్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌తో ఆవిష్కరించారు.జైకోవ్‌-డి, డీఎన్‌ఏ ప్లాస్మిడ్‌

సామగ్రి తదితరాలను తయారు చేస్తోంది. ‘పీవీ పోర్ట్‌ సిస్టమ్స్‌కు వెక్టార్‌ వ్యాక్సిన్‌ కావటం గమనార్హం.బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌

వ్యయం, నిర్వహణ భారం తక్కువ. భారత వాతావరణానికితగినవి. ప్రస్తుతం అందిస్తున్న కార్బెవ్యాక్స్‌నురీకాంబినెంట్‌ ప్రొటీన్‌ సబ్‌-
A
కేవలం ఒక వ్యక్తి సులభంగా ఇన్‌స్ టా ల్ ‌ చేయొచ్చు. 25-30 యూనిట్‌సాంకేతిక పరిజ్ఞానంతోఆవిష్కరించారు.

ఏళ్ల వరకువీటిని వినియోగించుకోవచ్చు. ప్యానెళ్ల కింద స్థలాన్ని డబ్లూహెచ్‌ఓనుంచి కీలకమైన ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక
సైతంవినియోగించుకునేలా తయారు చేసిన ఈ పీవీ పోర్ట్‌ సిస్టమ్‌ పరిజ్ఞానం లభిస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా అందుబాటు ధరలో
ద్వారా సగటున ఏటారూ.24,000 వరకు విద్యుత్తు బిల్లులను ఆదా టీకాలు అందించగలుగుతామని బీఈ లిమిటెడ్‌ ఎండీమహిమా
చేసుకోవచ్చ’ని ఆ ప్రకటనవివరించింది. దాట్ల ఈ సందర్భంగా వివరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం

బయోలాజికల్‌ఇ.లిమిటెడ్‌కు ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక బదిలీకి తమసంస్థ ఎంపిక కావటం సంతోషంగా ఉందన్నారు.

పరిజ్ఞానం గత ఏడాది కాలంగా ఎంఆర్‌ఎన్‌ఏసాంకేతిక పరిజ్ఞానంపై తాము


పనిచేస్తున్నామని, దీంతో సమీప భవిష్యత్తులోఎన్నో కొత్త టీకాలు
కొవిడ్‌- 19 టీకా ఉత్పత్తి చేయటానికి అవసరమైన
ఆవిష్కరిస్తామని తెలిపారు.
ఎంఆర్‌ఎ న్‌ఏ సాంకేతిక పరిజ్ఞానాన్నిహైదరాబాద్‌ కేంద్రంగా
కార్యకలాపాలు సాగిస్తున్న బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఈ) జులై 1 వరకూ కొత్త పథకాలు వద్దు: సెబీ
కి ప్రపంచ ఆరోగ్య సంస ్థ (డబ్ లూ హె చ్‌ఓ ) అందించనుంది. మ్యూచువల్‌ఫండ్‌సంస్థలు జులై 1 వరకూ కొత్త పథకాలు
ఎంఆర్‌ఎ న్‌ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయటానికి (ఎన్‌ఎఫ్‌ఓ) విడుదల చేయొద్దనిసెబీ ఆదేశించింది. మ్యూచువల్‌
మనదేశం నుంచి అందిన ప్రతిపాదనలనుడబ్లూహెచ్‌ఓ సలహా ఫండ్‌ పంపిణీదార్లు, ఆన్‌లై న్‌ఫ్ లా ట్ ‌ఫామ్‌లు , స్టా క్ ‌ బ్రోకర్లు,
మండలి పరిశీలించింది. ఈ ప్రక్రియలోబీఈని ఎంపిక చేసింది. పెట్టుబడుల సలహాదార్లు పూల్‌ఖాతాలనునిలిపి వేయాలని గతంలో

Team AKS www.aksias.com 8448449709 


60
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సెబీ స్పష్టం చేసింది. ఈ నిబంధనను ఈ ఏప్రిల్‌1 నుంచిఅమలు సభ్యదేశాలు లాంఛనంగా ఆమోద ముద్ర వేసిన వెంటనే
చేయాలని నిర్ణయించింది. కానీ, భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల ఈచట్టం అమలులోకి వస్తుంది. దిగ్గ జ టెక్నాలజీ కంపెనీలు
సంఘం (యాంఫీ)విజ్ఞప్తి మేరకు ఈ గడువును జులై 1 వరకూ తమకు తాము స్వీయనియంత్రణ విధించుకునేట్లు ఈ చట్టం
పొడిగించింది. అప్పటి వరకూ కొత్తమ్యూచువల్‌ఫండ్‌పథకాలనూ ఒత్తిడి తెస్తుంది. వినియోగదారులుఆన్‌లై న్‌ సమాచారంపై
తీసుకురావద్దని స్పష్టం చేసింది. ఫిర్యాదులు చేసి పరిష్కారం పొందడానికి వీలుకల్పిస్తుంది.
నిబంధనలను అతిక్రమించే టెక్‌ కంపెనీలపై వందల కోట ్ల
భారత్‌కు అధికారికంగా ఒలింపియాడ్‌హక్కులు
జరిమానాలువిధిస్తుంది. తాము తీసుకొస్తున్న డిజిటల్‌సేవల చట్టం
ప్రతిష్ఠాత్మక చెస్‌ ఒలింపియాడ్‌ ఆతిథ్యహక్కులను భారత్‌ బడా టెక్‌ కంపెనీలఇష్టారాజ్యానికి చరమాంకం పలుకుతుందని
అధికారికంగా అందుకుంది. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఈయూ అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌థియెరీ బ్రెటన్‌ అన్నారు.
అధ్యక్షుడు అర్కాడీ వోర్కోవిచ్‌.. ఈ ఒలింపియాడ్‌ఆతిథ్య హక్కులను తమ నిబంధనలను ఉల్లంఘించే టెక్‌ కంపెనీలఅంతర్జా తీ య
భారత్‌కుకట్టబెట్టాడు. సుమారు 180కి పైగా దేశాల నుంచి 2000 టర్నోవరులో 6 శాతం వరకు జరిమానా విధించడానికి కొత్త చట్టం
వేల మందికి పైగాక్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీ ఈ ఏడాది వీలుకల్పిస్తుందని ఆయన వెల్లడించారు. పదేపదే ఉల్లంఘనలకు
జులై 28న చెన్నైలో ఆరంభమవుతుంది.ముందుగా ప్రకటించిన పాల్పడితే యావత్‌ఈయూదేశాల్లో టెక్‌కంపెనీల కార్యకలాపాలను

కావాల్సింది.

S
షెడ్యూల్‌ప్రకారం రష్యాలో జులై 26న ఈ ఒలింపియాడ్‌ప్రారంభం

16 ఏళ్ల లోపు పిల్లల్లో అంతుచిక్కని కాలేయ వ్యాధి:


నిషేధించడానికీ వీలు కల్పిస్తుందనివివరించారు.

ట్యునీసియా తీరంలో మునిగిన చమురు నౌక


K
750 టన్నుల డీజిల్‌లోడుతో వెళుతున్నవాణిజ్య నౌక ఒకటి
డబ్ల్యూహెచ్‌వో
ట్యునీసియాకు ఆగ్నేయంగా గల్ఫ్‌ ఆఫ్‌ గేబ్స్‌లఒరిగిపోయింది.
అమెరికాతోపాటు పలు ఐరోపా దేశాల్లో పిల ్ల ల కు
అనంతరం ఇంజిన్‌గదిలోకి నీరు రావడంతో శనివారం ఉదయానికి
అంతుచిక్కని కాలేయ వ్యాధి సోకుతున్నట్లుప్రపంచ ఆరోగ్య సంస్థ
నౌకపూర్తిగా నీటిలో మునిగిపోయిందని, పైభాగం మాత్రమే
(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ వ్యాధితో ఓ చిన్నారికూడా మృతి
A
ప్రస్తుతం కనిపిస్తోందనిట్యునీసియా పర్యావరణ మంత్రిత్వశాఖ
చెందినట్లు వెల్లడించింది. 12 దేశాల్లో ఇంతవరకు ఇలాంటి
తెలిపింది. ఈక్వటోరియల్‌ గునియాకు చెందిన ‘జెలో’ నౌక
169 కేసులు బయటపడినట్లు పేర్కొంది. ప్రధానంగా బ్రిటన్‌లో
ఈజిప్టులోని డమీటా నౌకాశ్రయం నుంచి బయలుదేరింది.
ఎక్కువ కేసులునమోదైనట్లు తెలిపింది. దీన్ని ‘అంతుచిక్కని
మూలాలతో వచ్చే అతి తీవ్రహెపటైటిస్‌’గా పేర్కొంది. వ్యాధి బారిన కొవాగ్జిన్‌ను గుర్తించిన జపాన్‌
పడినవారంతా ఒక నెల నుంచి 16 ఏళవ
్ల యసువారేనని తెలిపింది. భారత్‌బయోటెక్‌ సంస్థ రూపొందించిన కరోనా టీకా
వీరిలో 17 మందికి కాలేయ మార్పిడి అవసరమైనట్లుపేర్కొంది. కొవాగ్జిన్‌ను గుర్తింపు పొందినటీకాల జాబితాలో చేరుస్తూ జపాన్‌
బ్రిటన్‌లో తొలిసారి ఇలాంటి కేసులు నమోదు కాగా అక్కడ 114 ప్రభుత్వం నిర ్ణ య ం తీసుకుంది. తద్వారాభారత్, జపాన్‌ల
మందిపిల్లలు అనారోగ్యం పాలయ్యారు. మధ్య ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. ఈ
విషయాన్నిభారత్‌ బయోటెక్‌ సంస్థ ట్విటర్‌లో వెల్లడించింది.
ఆన్‌లైన్‌దిగ్గజ సంస్థలను నియంత్రిస్తూ ఐరోపా సమాఖ్య చట్టం
‘‘కొవాగ్జిన్‌ను జపాన్‌ప్రభుత్వం గుర్తింపు పొందిన టీకాల జాబితాలో
ఆన్‌లైన్‌లోవిద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, తప్పుడు
చేర్చింది. ఏప్రిల్‌ 10 నుంచిభారత్, జపాన్‌ మధ్య ప్రయాణాలను
సమాచారం, హానికరమైన అంశాలవ్యాప్తిని అరికట్ట డా నికి
మరింత సులభతరం చేసే దిశగా ఈ చర్యచేపట్టింది’’ అని
డిజిటల్‌ సేవల చట్టం (డీఎస్‌ఏ ) తీసుకురావాలనిఐరోపా
ట్విటర్‌లో పేర్కొంది. ఆస్ట్రేలియా సహా మరిన్ని దేశాలుఇప్పటికే
సమాఖ్య (ఈయూ)లోని 27 దేశాలు చరిత్రాత్మక ఒప్పందం
అంతర్జాతీయ ప్రయాణాల కోసం కొవాగ్జిన్‌ను గుర్తించాయి.
కు దు ర్చుకు న్నా యి.యూరోపియన్‌ పార్లమెంటు, ఈ యూ

Team AKS www.aksias.com 8448449709 


61
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్
మే 2022

Free BookLet Telugu


UPSC / APPSC / TSPSC
Coaching & Test Series
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

14. తెలంగాణ
తెలంగాణలో ‘ప్రాజెక్టు సంజీవని’ ప్రారంభం 3 డయాలసిస్‌ కేంద్రాలుండగా వీటి సంఖ్య గత ఏడేళ్లలో 45కు
పెరిగింది.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌మండలంలోని వైద్యోపకరణాల
పార్కులో సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ అందుబాటులోకి తెలంగాణలో రూ.200 కోట్లతో భారత్‌సిరమ్స్, వ్యాక్సిన్‌
తెచ్చిన ‘ప్రాజెక్టు సంజీవని’ తొలిదశ యూనిట్‌ను పరిశ్రమలు, పరిశ్రమ
ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అత్యుత్త మ మౌలిక
మాట్లాడుతూ.. ఈ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ వసతులు, మానవ వనరుల లభ్యతతో రాష్ట్రానికి నిరంతరం
నుంచే 70 దేశాలకు స్ట ెం ట్ల ను ఎగుమతి చేయనున్నామని పెట్టు బ డులు తరలివస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ
వివరించారు. శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. పరిశ్రమలకు
పెదఎ
్ద త్తున భరోసా కల్పించేందుకు అన్ని విధాలా ప్రోత్సాహకాలను

S
కొత్తగా 61 రక్తశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం

మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు


సాంత్వన కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
అందజేస్తున్నామన్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ జీవశాస్త్రాల
సంస ్థ భారత్‌ సిరమ్స్, వ్యాక్సిన్స్‌ సంస ్థ తెలంగాణలోని
K
జీనోమ్‌వ్యాలీలో రూ.200 కోట ్ల తో టీకాలు, ఇంజక్షబుల్స్‌
రాష్ట్రంలో మరో 61 రక్త శు ద్ధి కేంద్రాలను నెలకొల్పాలని
తయారీ పరిశ్రమ స్థాపించేందుకు నిర్ణయించింది. సంస్థ ఎండీ,
నిర్ణయించింది. వీటి ద్వారా రాష్ట్రంలో మరో 515 డయాలసిస్‌
సీఈవో సంజీవ్‌ నవంగుల్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి
ప రి క రా లు అ ం దు బా టు లో కి రా ను న్నా యి . ప్ర స్తు త ం
కేటీఆర్‌ను కలిసి తమ నిర్ణ యా న్ని వెల్లడించారు. దేశంలోని
అత్యధికంగా ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో డయాలసిస్‌ సేవలు
A
మొదటి పది బయోటెక్‌ కంపెనీల్లో బీఎస్వీ ఒకటని, 145 బ్రాండ్ల
లభ్యమవుతుండగా నూతనంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలకూ ఈ
ఉత్పత్తులు తయారుచేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి
సేవలను విస్తరించారు. కొత్తగా మంజూరు చేసిన సెంటర్లలో తొలుత
ప్రమాణాలతో పరిశ్రమ ద్వారా మహిళలకు సంబంధించిన ఆరోగ్య
ఐదింటిని యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఉత్పత్తులు, రేబిస్‌ వ్యాధి వ్యాక్సిన్లు ఇతర హార్మోన్‌ ఉత్పత్తులను
ఇందులో ఒక్కో దాంట్లో 5 డయాలసిస్‌పరికరాల చొప్పున తయారు చేయనున్నట్లు తెలిపారు.
నెలకొల్పనున్నారు. అవి.. 1. కమలానెహ్రూ ప్రాంతీయ ఆసుపత్రి
తెలంగాణ, థాయ్‌లాండ్‌ప్రభుత్వాల మధ్య ఒప్పందం
(నాగార్జునసాగర్‌) 2. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి (సిద్దిపేట), 3.
హుస్నాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రం (సిద్దిపేట) 4. ధర్మపురి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, థాయ్‌లాండ్‌ ప్రభుత్వాల

ప్రాంతీయ ఆసుపత్రి (జగిత్యాల) 5. షాద్‌న గర్‌ సామాజిక మధ్య పారిశ్రామిక రంగంలో పరస్పర సహాయసహకారాలపై

ఆరోగ్య కేంద్రం (రంగారెడ్డి)ల్లో త్వరలో ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం కుదిరింది. ఆహారశుద్ధి,

సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలప ప్రాసెసింగ్, కలప ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనతో

వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌కు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీకి పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, అంకురాల అభివృద్ధి,

ఆదేశాలిస్తూ వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ పెట్టు బ డుల సాధన కోసం కృషి చేయాలని నిర్ణయించాయి.

చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ వైద్యంలో కేవలం పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ర ంజన్,

Team AKS www.aksias.com 8448449709 


63
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
థాయ్‌లాండ్‌ రాయబారి సుచిత్ర దురైలు సంతకాలు చేశారు. సూపరింటెండెంట్‌ డాక ్ట ర్ ‌ రాజారావు, నిజామాబాద్‌ ప్రభుత్వ
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ దిల్లీ నుంచి దృశ్యమాధ్యమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్ట ర్ ‌ ప్రతిమారాజ్, టిమ్స్‌
మాట్లాడుతూ ఒప్పందాన్ని స్వాగతించారు. దీని ద్వారా తెలంగాణ, ఆసుపత్రి సంచాలకులు డాక్టర్‌ విమలా థామస్‌ ఎంపికయ్యారు.
థాయ్‌లాండ్‌లు లబ్ధి పొందుతాయని తెలిపారు. గాంధీ ఆసుపత్రి నుంచే ఉత్తమ ప్రసూతి సేవలకు డాక్టర్‌సంగీతా

ఏఐజీలో దేశంలోనే ప్రపంచస్థాయి మొదటి వెల్‌నెస్‌ షాను, మూత్రపిండాల రోగులకు అందించిన సేవలకు డాక్టర్‌

కేంద్రం ప్రారంభం మంజూషలను ఎంపిక చేశారు. కొవిడ్‌సేవల్లో ఉత్తమ పనితీరుకు


హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్ట ర్ ‌ వెంకటిని
గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో
పురస్కారం వరించింది. ఉత్తమ ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన
ఎంటరాలజీ (ఏఐజీ)లో ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ కేంద్రాన్ని వైద్య
వారిలో ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, జనగామ, వనపర్తి
ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆయన ప్రారంభించారు. వైద్య,
జిల్లా ఆరోగ్య అధికారులున్నారు. ఉత్తమ జిల్లా ప్రోగ్రాం అధికారి
పర్యాటక హబ్‌గా హైదరాబాద్‌ మారుతోందని, ఈ రంగాల్లో
విభాగంలో కరీంనగర్‌జిల్లాకు చెందిన రవీందర్‌ఎంపికయ్యారు.
దేశంలోనే మూడో స్థానంలో ఉండటం గర్వకారణమని మంత్రి
అన్నారు.

S
తెలంగాణలో హెచ్‌సీసీబీ సంస్థ పెట్టుబడులు
విప్రో సంస్థ ఏర్పాటు చేసిన వినియోగ ఉత్పత్తుల పరిశ్రమ
ప్రారంభం

సుప్రసిద్ధ విప్రో సంస్థల అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ జీవితం


K
హిందుస్థా న్ ‌ కోకకోలా బెవరేజెస్‌( హెచ్‌సీ సీబీ) సంస ్థ
ఆదర్శప్రాయమని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం
తెలంగాణలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో సిద్దిపేట సమీపంలోని
అనుసరణీయమని, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ
బండ తిమ్మాపూర్‌లో శీతలపానీయాలు, పండ్లరసాలు, శుద్ధి చేసిన
రామారావు తెలిపారు. ప్రేమ్‌జీ అరుదైన గొప్ప పారిశ్రామికవేత్త అని,
నీటి ప్యాకెట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీంతో
కరోనా సమయంలో తెలంగాణకు కోట్ల రూపాయలు విరాళంగా
A
పాటు ఘన వ్యర్థాలు, వృథా జలాల నిర్వహణ, నైపుణ్య శిక్షణలో
ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారని ప్రశంసించారు. రంగారెడ్డి
ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిర్ణయించింది. హైదరాబాద్‌లో
జిల్లా మహేశ్వరం సమీపంలోని ఈ-సిటీలో రూ. 300 కోట్లతో
మంత్రి కేటీ రామారావు సమక్షంలో అవగాహన ఒప్పందం
30 ఎకరాల్లో విప్రో సంస్థ ఏర్పాటు చేసిన వినియోగ ఉత్పత్తుల
జరిగింది. హెచ్‌సీసీబీ ఛైర్మన్‌సీఈవో నీరజ్‌గర్గ్, పరిశ్రమల శాఖ
పరిశ్రమను మంత్రి సబిత, అజీమ్‌ ప్రేమ్‌జీలతో కలిసి కేటీఆర్‌
ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌దీనిపై సంతకాలు చేశారు.
ప్రారంభించారు. సబ్బులు, హ్యాండ్‌వాష్, మరుగుదొడ్లు శుభ్రపరిచే

వైద్యశాఖలో 104 మందికి ప్రతిభా పురస్కారాలు ఉత్పత్తులను ఈ పరిశ్రమలో తయారు చేస్తారు. ప్రారంభోత్సవం
సందర్భంగా కేటీఆర్‌మాట్లాడారు. ‘టీఎస్‌ఐపాస్‌ద్వారా సరళతర
వైద్య ఆరోగ్యశాఖలో ఉత్త మ ప్రతిభ కనబర్చిన 104
విధానాలతో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
మందికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని
ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. బోధనాసుపత్రులు జాంప్‌ఔషధ పరిశ్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
మొదలుకొని ఆశాల వరకూ అన్ని స్థాయుల్లోనూ వివిధ కేటగిరీల్లో
దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌
వీటిని అందజేయనున్నారు. కొవిడ్‌ చికిత్సలు అందించిన
కంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌నే పెట్టుబడులకు అన్నివిధాలా
ఉత్త మ ఆసుపత్రుల విభాగంలో గాంధీ ఆసుపత్రి నుంచి
అనుకూలంగా భావిస్తున్నారని, పెద్ద ఎ త్తున పెట్టు బ డులతో

Team AKS www.aksias.com 8448449709 


64
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
తరలివస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ చేయనున్నారు. ఈ నిధులతో అటవీ ప్రాంతాల సరిహద్దుల పరిరక్షణ,
రామారావు తెలిపారు. సంస్థల విస్తరణకు హైదరాబాద్‌లో అపార అగ్ని ప్రమాదాల నివారణ, అటవీభూముల రక్షణకు కందకాల
అవకాశాలున్నాయని తెలిపారు. నగర శివార్లలోని అంతర్జాతీయ తవ్వకం, భూమి-తేమ పరిరక్షణ, అడవుల్లో వన్యప్రాణులకు
స్థాయి ఔషధ సమూహమైన జీనోమ్‌వ్యాలీ దేశ, విదేశీ సంస్థలను గడ్డి, నీటి ఏర్పాట్లు, ఆవాసాలు మెరుగుపరచడం వంటివి కూడా
ఆకర్షిస్తోందని చెప్పారు. కెనడాకు చెందిన ప్రసిద్ధ జనరిక్‌ ఔషధ చేపడతారు. 2022-23 వార్షిక ప్రణాళికకు రాష్ట్ర స్థాయి కమిటీ
సంస్థ జాంప్‌ఫార్మాసూటికల్స్‌ప్రైవేట్‌లిమిటెడ్‌రూ. 250 కోట్లతో ఆమోదం తెలపగా తుది అనుమతులు జాతీయస్థా యి కంపా
జినోమ్‌వ్యాలీలో నిర్మించిన పరిశ్రమను కేటీఆర్, ముఖ్యకార్యదర్శి కమిటీ నుంచి రావాల్సి ఉంది. మొక్కలు నాటిన 42,213 ఎకరాల్లో
జయేశ్‌ర ంజన్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పచ్చదనం నిర్వహణ కోసం ఈ ఏడాది ఖర్చు చేయనున్నట్లు వార్షిక
మాట్లాడుతూ.. కేవలం 28 రోజుల్లోనే జాంప్‌ఫార్మాకు భూమిని ప్రణాళికలో అటవీశాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి ఇచ్చిన ‘జంగల్‌
కేటాయించాం. జినోమ్‌వ్యాలీలో ప్రపంచంలోనే అతిపెద ్ద దై న బచావో..జంగల్‌బడావో’ నినాదం స్ఫూర్తిగా దీన్ని చేపడతారు.
బీ-హబ్‌ను నిర్మిస్తున్నాం. జీవపరిశోధనలకు ఇది మరింత దిల్లీలో తెలంగాణ సీఎం కార్యాలయ పీఆర్వోగా

S
ఊతమిస్తుంది. సాలిడ్‌ఓరల్‌డోసేజ్‌ఫారమ్, పౌడర్లు, టాపికల్స్,
నాసల్‌డెలివరీ, లిక్విడ్‌ఓరల్‌ఫార్మాసూటికల్‌ఉత్పత్తులను జాంప్‌
తయారు చేయనుంది’ అని తెలిపారు.
సంజయ్‌ఝా

దిల్లీ లో తె ల ం గా ణ ము ఖ ్య మ ం త్రి కా ర్ యా ల య
పౌరసంబంధాల అధికారి (సీఎం పీఆర్వో)గా బిహార్‌కు చెందిన
K
టీవీవీపీ కమిషనర్‌గా డాక్టర్‌అజయ్‌కుమార్‌ సంజయ్‌కుమార్‌ ఝాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. రెండేళ్లపాటు ఆయన పదవిలో ఉంటారు. గతంలో
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) కమిషనర్‌గా
వివిధ ఆంగ్ల పత్రికల్లో ఆయన పనిచేశారు. జాతీయ రాజకీయాలకు
డాక్టర్‌జె.అజయ్‌కుమార్‌నియమితులయ్యారు. కామారెడ్డి ఆసుపత్రి
సీఎం కేసీఆర్‌ సన్నద ్ధ త లో భాగంగా...రాజకీయ వ్యూహకర్త
A
సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన్ను రెండు వారాల కిందట
ప్రశాంత్‌కిషోర్‌సూచనల మేరకు సంజయ్‌నియామకం జరిగింది.
వైద్య విధాన పరిషత్‌ ఇన్‌ఛార్జి సంయుక్త కమిషనర్‌గా బదిలీ
చేశారు. ప్రస్తుతం ఈ పదవీలో కొనసాగుతుండగానే కమిషనర్‌గా ద.మ.రైల్వే ఇన్‌ఛార్జి జీఎంగా అరుణ్‌కుమార్‌జైన్‌
పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి
దక్షిణ మధ్య రైల్వే ఇన్‌ఛార్జి జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా
రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జి కమిషనర్‌గా
అరుణ్‌కుమార్‌జైన్‌సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయంలో బాధ్యతలు
ఉన్న డాక్టర్‌ రమేశ్‌రెడ్డిని వెంటనే అజయ్‌కుమార్‌కు బాధ్యతలు
చేపట్టారు. గజానన్‌మల్య పదవీ విరమణ తర్వాత సంజీవ్‌కిశోర్‌
అప్పగించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇన్‌ఛార్జి జీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆయన స్థానంలో
6,916 ఎకరాల్లో ప్రత్యామ్నాయ అటవీ పెంపకం అరుణ్‌కుమార్‌ జైన్‌ను రైల్వేబోర్డు నియమించింది. ఇండియన్‌
రైల్వేస్‌ సర్వీస్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీర్స్‌ (ఐఆర్‌ఎస్‌ఎస్‌ఈ) 1986
రాష్ట్రంలో ఈ ఏడాది 6,916 ఎకరాల సాధారణ భూముల్లో
బ్యాచ్‌కు చెందిన ఆయన ద.మ.రైల్వేలో ప్రిన్సిపల్‌చీఫ్‌సిగ్నల్‌అండ్‌
ప్రత్యామ్నాయ అటవీ పెంపకం చేపట్టనున్నారు. ఇందుకోసం
టెలికాం ఇంజినీర్‌గా, హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌గా
ప్రత్యామ్నాయ అటవీకరణ(కంపా) నిధులు రూ.600 కోట్లు ఖర్చు
బాధ్యతలు నిర్వహించారు.

Team AKS www.aksias.com 8448449709 


65
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

14. ఆంధ్రప్రదేశ్
ఏపీటీఎఫ్‌రాష్ట్ర అధ్యక్షురాలిగా మంజుల కొత్త రెవెన్యూ డివిజన్లుగా పులివెందుల, కొత్తపేట
ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) రాష్ట్ర జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా కడప జిల్లాలో
అధ్యక్షురాలిగా ప్రకాశం జిల్లాకు చెందిన చెన్నుపాటి మంజుల, పులివెందుల, కోనసీమ జిల్లాలో కొత్తపేటలను కొత్త రెవెన్యూ
ప్రధాన కార్యదర్శిగా కొప్పల భానుమూర్తి (శ్రీకాకుళం) ఏకగ్రీవంగా డివిజన్లుగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషనను
్ల జారీ
ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ ఉద్యమ సంఘాల్లో మొదటిసారి చేసింది. వీటిపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు సంబంధిత జిల్లాల
ఓ మహిళను రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు ఏపీటీఎఫ్‌ కలెకర
్ట కు
్ల తెలియజేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌
ప్రకటించింది. శ్రీకాకుళంలో 2 రోజుల పాటు జరిగిన ఫెడరేషన్‌ నోటిఫికేషన్లలో పేర్కొన్నారు.
రాష్ట్ర మహాసభలు ముగిశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం
కడప జిల్లాలోని జమ్మలమడుగు, కడప రెవెన్యూ
సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
డివిజన్లలోని ఎనిమిది మండలాలను వేరు చేసి, కొత్తగా పులివెందుల

S
ఉపాధ్యక్షులుగా శ్యాంసుందర్‌రెడ్డి (కడప), అశోక్‌కు మార్‌
(అనంతపురం), టి.త్రినాథ్‌(విశాఖపట్నం), కె.నాగసోమేశ్వరమ్మ
(కృష్ణా ) , ఎన్‌. సుబ్రహ్మణ్యం (నెల్లూరు), కార్యదర్శులుగా
రెవెన్యూ డివిజన్‌ను ప్రతిపాదించారు. ఈ డివిజన్‌లో సింహాద్రిపురం,
వేముల, లింగాల, తొండుర్, పులివెందుల, వెంపల్లి, చక్రాయపేట,
వీరపునాయునిపల్లె ఉన్నాయి.
K
బి.నర్సింహులు (అనంతపురం), డి.సరస్వతి (శ్రీకాకుళం), బీఏ
సాల్మన్‌రాజు (పశ్చిమగోదావరి), చాంద్‌బాషా (గుంటూరు), సంగం బ్యారేజీకి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు
రఘుబాబు (ప్రకాశం), ఎన్‌.రవికుమార్‌ (కర్నూలు), ఆడిట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి
కమిటీ కన్వీనర్‌గా సి.ముత్యాలప్ప (అనంతపురం), ఆడిట్ కమిటీ దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి
A
సభ్యులుగా ఎ.కృష్ణా రెడ్డి (కడప), ఉదయ్‌భా స్కర్‌ (నెల్లూరు) సంగం బ్యారేజీగా పేరు మారుస్తూ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి
ఎన్నికయ్యారు. శశిభూషణ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీన్ని గెజిట్‌లో
ప్రచురించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌చీఫ్‌విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ఏపీలో కొలువుదీరిన నూతన మంత్రివర్గం
నాగరాజ వర ప్రసాద్‌ రాజు (ప్రసాద్‌రాజు)ను ఏపీ ప్రభుత్వం పాత, కొత్తల కలయికతో పునర్‌వ్యవస్థీకరించిన ఏపీ రాష్ట్ర
శాసనసభలో చీఫ్‌విప్‌గా నియమించింది. ప్రస్తుతం రాయచోటి మంత్రివర్గం కొలువుదీరింది. మంత్రులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌
ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చీఫ్‌ విప్‌గా ఉన్నారు. ఆయన హరిచందన్‌ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం
స్థానంలో ప్రసాద్‌రాజును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముగిసిన తర్వాత మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి
డా.సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులోని జగన్‌మో హన్‌ రెడ్డి శాఖలు కేటాయించారు. సీనియర్ల లో
‘సారాంశం (అబ్‌స్ట్రాక్ట్‌)’లో ఆయన్ను చీఫ్‌విప్‌గా నియమిస్తున్నట్లు కొందరికి ముఖ్యమైన శాఖలు లభించగా కొందరికి యథావిధిగా
పేర్కొన్నారు. అయితే నోటిఫికేషన్‌ భాగంలో మాత్రం ‘విప్‌’గా అప్రాధాన్య విభాగాలే దక్కాయి. ఈసారి కూడా అయిదుగురిని
నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఒక్కో వర్గానికి ఒక్కోటి
చొప్పున పంపిణీ చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన మహిళకే మళ్లీ
హోం శాఖ అప్పగించారు.

Team AKS www.aksias.com 8448449709 


66
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
మంత్రులు - శాఖలు 19. మేరుగు నాగార్జున - సాంఘిక సంక్షేమం

1. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి - ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య 20. కె.వి.ఉషశ్రీ చరణ్‌ - మహిళ, శిశు, వికలాంగులు,
పన్నులు, శాసన వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ వయోజనుల సంక్షేమం

2. తానేటి వనిత - హోం ఉప ముఖ్యమంత్రులు - శాఖలు

3. ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ, స్టాంపులు - రిజిస్ట్రేషన్లు 1. పీడిక రాజన్నదొర - గిరిజన సంక్షేమం

4. విడదల రజని - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య 2. బూ డి ముత్యా ల నా యు డు - ప ం చా య తీ రా జ్ ,

5. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - విద్యుత్తు, అటవీ, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి

సైన్సు, టెక్నాలజీ, గనులు 3. కొట్టు సత్యనారాయణ - దేవాదాయం

6. అంబటి రాంబాబు - జలవనరులు 4. కె.నారాయణస్వామి - ఎక్సైజ్‌

7. కాకాణి గోవర్ధ న్ ‌రెడ్డి - వ్యవసాయం, సహకారం, 5. అంజాద్‌బాషా - మైనారిటీ సంక్షేమం

8.
మార్కెటింగ్, ఆహారశుద్ధి

S
సీదిరి అప్పలరాజు - పశుసంవర్థకం, పాడి అభివృద్ధి,
మత్స్య
ఉత్తమ వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం

నరసరావుపేటలోని క్రీడా ప్రాంగణంలో ఉత్తమ వాలంటీరకు


్ల
K
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర
9. బొత్స సత్యనారాయణ - విద్య అవార్డులు, నగదు పురస్కారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

10. గుడివాడ అమర్‌నా థ్‌ - పరిశ్రమలు, పెట్టు బ డులు - 2019 జూన్‌ నుంచి 2022 మార్చి వరకు వాలంటీర్లు పింఛన్ల

ప్రాథమిక వసతులు, వాణిజ్యం, ఐటీ రూపంలో రూ.50,508 కోట్లు పంపిణీ చేశారు. వాలంటీర్లు,
A
సచివాలయాల ద్వారా అవినీతి లేని వ్యవస్థ సాకారమవుతోందని,
11. ఆదిమూలపు సురేష్‌- మున్సిపల్‌పరిపాలన, పట్టణాభివృద్ధి
33 పథకాలు పారదర్శకంగా ప్రతి అర్హుడికీ అందుతున్నాయని
12. దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) - రహదారులు, సీఎం పేర్కొన్నారు. వాలంటీర్ల సేవలకు చిరు సత్కార కార్యక్రమాన్ని
భవనాలు 20 రోజుల పాటు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 2.28
13. పినిపె విశ్వరూప్‌- రవాణా లక్షల మందికి సేవామిత్ర, 4,136 మందికి సేవారత్న, 875
మందికి సేవావజ్ర అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు
14. కారుమూరి వెంకట నాగేశ్వరరావు - పౌరసరఫరాలు,
రూ.239 కోట్లు వెచ్చిస్తున్నట్లు సీఎం జనగన్‌ప్రకటించారు.
వినియోగదారుల వ్యవహారాలు

15. జోగి రమేష్‌- గృహ నిర్మాణం శ్రీసిటీలో డైకిన్‌ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన

16. ఆర్‌.కె.రోజా - పర్యాటకం, సాంస్కృతికం, యువజన డైకిన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

సంక్షేమం నూతన పరిశ్రమ నిర్మాణానికి చిత్తూరు జిల్లా శ్రీసిటీలో శంకుస్థాపన


చేశారు. ఆ సంస్థకు ఇది దేశంలో 3వ ఉత్పత్తి కేంద్రం కాగా
17. గుమ్మనూరు జయరాం - కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాకరీ
్ట లు
దక్షిణ భారతదేశంలో మొదటిది. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న
18. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ - బలహీనవర్ల
గా ఈ కేంద్రాన్ని భారత్‌లో ని జపాన్‌ రాయబారి సతోషి సుజుకీ,
సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌరసంబంధాలు

Team AKS www.aksias.com 8448449709 


67
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
చెన్నైలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్స్‌ మసయుకి టాగా, ప్యుజిత, అరుణాచల్‌ప్రదేశ్‌లో 1.35 కోట్ల మంది జనాభాకు ఏకంగా 25
సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నయోకి నిషియొక, శ్రీసిటీ ఎండీ జిల్లాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో సగటున మహారాష్ట్రలో 31
రవీంద్ర సన్నారెడ్డి సమక్షంలో డైకిన్‌ ఇండియా ఎండీ, సీఈవో లక్షలు మంది, కర్ణాటకలో 20 లక్షలు, యూపీలో 26.64 లక్షల
కన్వాల్‌జీత్‌జావా లాంఛనంగా శంకుస్థాపన నిర్వహించారు. శ్రీసిటీ మంది చొప్పున ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో కేవలం ఆరు లక్షలు,
డీటీజెడ్‌లో కేటాయించిన 75.5 ఎకరాల స్థలంలో రూ.1,000 మిజోరంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో 53 వేల మందికి
కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంటులో 3వేల మందికి ఉద్యోగాలు ఒక్కో జిల్లా ఉంది. తెలంగాణలో 10.60 లక్షల మంది చొప్పున
కల్పించనున్నారు. ఏటా 15లక్షల ఏసీ యూనిట్ల తో పాటు ఉన్నారు. ఆ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 2011 జనాభా
కంప్రెషర్లు, కంట్రోలర్‌ బోర్డులు, ఇతర విడిభాగాలను తయారు లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో కలిపి 4.90 కోట్ల
చేస్తారు. 2023 జులై నాటికి ఉత్పత్తులను ప్రారంభించేలా చర్యలు మంది ఉన్నారు. దీని ప్రకారం ప్రతి జిల్లాలో సగటున 38.15 లక్షల
తీసుకుంటున్నట్లు ఎండీ కన్వాల్‌జీత్‌తెలిపారు. మంది ఉన్నారు. ఇంత ఎక్కువ జనాభా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా
లేదు. కొత్తగా వచ్చిన జిల్లాల ద్వారా 19.07 లక్షల మంది సగటున
ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం
ఒక్కో జిల్లాలో ఉన్నారు. ప్రతి జిల్లా పరిధిలో 18 లక్షల నుంచి 23

S
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్‌చేయడాన్ని
నిషేధించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి నియమ
నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది.
లక్షల మంది జనాభా ఉండేలా చర్యలు తీసుకున్నాం. 1970లో
ప్రకాశం, 1979లో విజయనగరం జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత
ఇప్పుడే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి.ఇప్పుడు కలెక్టర్లకు అధికారంతో
K
సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మో హన్‌రెడ్డి అధ్యక్షతన పాటు ప్రజల పట్ల బాధ్యత ఎక్కువగా ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి
జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకన్నారు. పౌర సేవల్లో వేగం, పారదర్శకత పెరిగింది. అవినీతి, వివక్ష తగ్గింది.

ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవం సంతృప్తి స్థాయిలో పథకాలు అమలవుతున్నాయి.

పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణలో భాగంగానే కొత్త జిల్లాల సమాచార పుస్తకావిష్కరణ


A
జిల్లాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రణాళిక శాఖ
దీని వల్ల పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. రూపొందించిన ‘డిస్ట్రిక్ట్‌ హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌’ను సీఎం
ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యే కార్యాలయాల వల్ల వ్యాపార, ఉద్యోగ, ఆవిష్కరించారు. 1808లో కడప జిల్లా తొలిసారిగా ఏర్పడింది.
ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వికేంద్రీకరణ వల్ల ప్రజలకు అదే శతాబ్దంలో కృష్ణా, అనంతపురం జిల్లాలు వచ్చాయి. 1909లో
మంచి చేకూరుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను గుంటూరు, 1911లో చిత్తూరు, 1925లో ఉభయగోదావరి జిల్లాలు
ముఖ్యమంత్రి జగన్‌వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పడ్డాయి. 1953లో కర్నూలు, నెల్లూరు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం
ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే ఏర్పడింది. ఆ తర్వాత ప్రకాశం, విజయనగరం జిల్లాలు ఏర్పడ్డాయి.
26 జిల్లాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కొత్త జిల్లాల జనాభాలో నెల్లూరు, విస్తీర్ణంలో ప్రకాశంలదే
సగటున 19.7 లక్షల మంది జనాభాతో ఒక్కో జిల్లా.. అగ్రస్థానం
‘‘దేశంలో యూపీలో అత్యధికంగా 75, తక్కువగా గోవాలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల లెక్క తేలింది. 72 రెవెన్యూ
రెండు జిల్లాలు ఉన్నాయి. అతి పెద్ద రాష్ట్రాల్లో ఏడో స్థానంలో ఉన్న డివిజన ్ల తో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అధిక జనాభా,
ఏపీలో 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. చిన్న రాష్ట్రాల్లో ఒకటైన మండలాలు కలిగిన జిల్లాల్లో నెల్లూరు తొలి స్థానంలో, ప్రకాశం

Team AKS www.aksias.com 8448449709 


68
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. రెండు జిల్లాల్లోనూ 8 అసెంబ్లీ కొబ్బరి బోర్డు సభ్యుడిగా శ్రీధర్‌
నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఉన్నాయి. కొబ్బరి బోర్డు సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున
23% జనాభా 5 జిల్లాల్లోనే.. ఉద్యానవన శాఖ కమిషనర్‌ఎస్‌ఎస్‌శ్రీధర్‌నియమితులయ్యారు. ఈ
మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ నోటిఫికేషన్‌జారీ చేసింది. ఆయన
నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, ఎన్టీఆర్‌
మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
జిల్లాలు జనాభా పరంగా ముందున్నాయి. రాష్ట్రంలోని మొత్తం
జనాభాలో (2011 లెక్కలు) ఈ 5 జిల్లాల వాటాయే 23%పైగా కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా మాధవి
ఉండటం గమనార్హం.
కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి
విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా ప్రకాశం నిలిచింది. నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ కార్యాలయం నుంచి
14,322 చ.కి.మీ.విస్తీర్ణంలో ఇది ఉంది. తర్వాత స్థానంలో అల్లూరి ఉత్తర్వులు అందినట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది. వైకాపా
సీతారామరాజు 12,251 చ.కి.మీ., కడప జిల్లా 11,228 చ.కి. ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి చేతులమీదుగా ఆమె
మీ.చొప్పున ఉన్నాయి. రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో ఈ మూడు జిల్లాలే నియామక పత్రాన్ని అందుకున్నారు.
23.19 శాతం ఆక్రమించాయి.

S
విస్తీర్ణం, మండలాల పరంగా చూస్తే రాష్ట్రంలోనే అతి చిన్న
జిల్లాగా విశాఖపట్నం నిలిచింది. 11 మండలాలతో ఉన్న జిల్లా
ఆల్‌ఇండియా రైల్వేమెన్స్‌ఫెడరేషన్‌కోశాధికారిగా
శంకర్‌రావు
K
భారతీయ రైల్వేలో ముఖ్య కార్మిక సంఘమైన ఆల్‌ఇండియా
విస్తీర్ణం 1,048 చ.కి.మీ.మాత్రమే. తర్వాతి స్థానంలో కోనసీమ
రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ కోశాధికారిగా చోడవరకు శంకర్‌రావు
జిల్లా 2,083, పశ్చిమగోదావరి 2,178, గుంటూరు 2,443,
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉజ్జయినిలో జరిగిన సంఘం వార్షిక
తూర్పుగోదావరి 2,561, కాకినాడ 3,019 చ.కి.మీ. ఉన్నాయి. ఈ
సమావేశాల్లో మరోసారి ఆయన్ను ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని
6 జిల్లాల మొత్తం విస్తీర్ణం కలిపినా ప్రకాశం జిల్లా కంటే తక్కువే.
A
గుంటూరు జిల్లా మున్నంగి గ్రామానికి చెందిన శంకర్‌రావు రైల్వే
ఎస్‌పీఎస్‌నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అనంతపురం, మజ్దూర్‌ యూనియన్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం
శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోని మొత్తం మండలాల సంఖ్య 240.. ఆయన దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌కు ప్రధాన
అంటే రాష్ట్రంలోని మొత్తం మండలాల్లో 35.35% మండలాలు ఈ కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు. 56 సంవత్సరాలుగా రైల్వే
7 జిల్లాల్లోనే ఉన్నాయి. కార్మిక సంఘంలో సేవలందిస్తున్నారు. ఈ సమావేశాల్లో పలు
తీర్మానాలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి.. 1.నూతన పింఛను
క్యాన్సర్‌కేసుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌
విధానం నుంచి రైల్వే కార్మికులను మినహాయించడం 2. 150 రైళ్లు,
తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్‌ కేసులు ఏటా పెరుగుతూనే
109 రైల్వే మార్గాల ప్రయివేటీకరణ నిర్ణయం విరమించుకోవడం
ఉన్నాయి. 2018, 2019, 2020 సంవత్సరాల్లో కలిపి తెలంగాణలో
3.ఏడో వేతన సవరణ సంఘం పేర్కొన్న కనీస వేతనాన్ని,
1,39,419 కేసులు వెలుగుచూడగా ఏపీలో 2,06,677 కేసులు
ఫిట్‌మెంట్‌ను మెరుగుపరచడం.
నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బిహార్,
తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల తర్వాత అత్యధిక క్యాన్సర్‌
కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి.

Team AKS www.aksias.com 8448449709 


69
మే 2022 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


70

You might also like