You are on page 1of 47

జూన్

2023
Monthly
Booklet

అత్యంత విలువైన
భారతీయ బ్రాండ్ గా TCS ప్రపంచ బ్యాంకు అధిపతి గా
అజయ్ బంగా

76 కోట్లు దాటిన భారత్ లోని 2000 రూ. నోట్ల


ఇంటర్ నెట్ వినియోగదారులు ఉపసంహరణ
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


2
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

ముందుమాట

మరింత వినూత్నంగా ఎ.కె.ఎస్. కరెంట్ అఫైర్స్


ఎ.కె.ఎస్.ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మాస పత్రిక, వివిధ వార్తా పత్రికలలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని
రూపొందించడం జరిగింది.

S
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఉద్యోగం పొందాలంటే - ఆయా ప్రభుత్వ విధానాలు-పథకాలు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక,
భౌగోళిక, సామాజిక, సమకాలీన అంశాలపై లోతైన అధ్యయనం మరియు విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించుకున్న వారు
మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలరు.
K
పైన చెప్పబడిన అన్ని అంశాలను స్పృశిస్తూ, తెలుగులో లభించని సమాచారాన్ని 3600 కోణంతో సమగ్రంగా - ప్రిలిమ్స్,
మెయిన్స్ పరీక్షలకు ఉభయ తారకంగా, పరీక్షల డిమాండ్ కు తగ్గట్టుగా ఎ.కె.ఎస్. కరెంట్ ఎఫైర్స్ ప్రతి విభాగాన్ని ఆయా
నిష్ణాతులయిన విషయ నిపుణులచే రూపొందించి మీ ముందుకు తీసుకురావడమైనది.
A
ఢిల్లీ మరియు హైదరాబాద్ లోని అత్యుత్తమ ఫ్యాకల్టీచే గ్రూప్-1,2(ఎపిపిఎస్.సి/టిఎస్ పి ఎస్ సి) బ్యాచ్ లకు అడ్మిషన్లు
జరుగుచున్నవి, గ్రూప్-1 టెస్ట్ సీరీస్లు జరుగుచున్నవి. వివరాల కొరకు మా ఆఫీసునందు, ఈ-మెయిల్, ఫోన్ లేదా ఆన్ లైన్
ద్వారా సంప్రదించగలరు.

TSPSC విడుదల చేసిన గ్రూప్ 1 తో పాటు ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా సమగ్రంగా, పూర్తిగా పోటీ పరీక్షల
దృక్కోణం తో రూపొందించిన ప్రత్యేక బుక్ లెట్స్ అతి త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి, పాఠకులు గమనించగలరు.

M.S. Shashank

Founder & CEO

Team AKS www.aksias.com 8448449709 


3
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

విషయ సూచిక
1. భారత రాజ్యాంగం - పరిపాలన............................................................................................ 6-7
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ప్రశాంత్‌కుమార్‌మిశ్ర, కేవీ విశ్వనాథన్‌ల ప్రమాణం.....................6

నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్‌రామ్‌మేఘ్వాల్‌........................................................................6

గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు తెలంగాణలో 4, ఆంధ్రప్రదేశ్‌లో 2......................................................6

35 ఏళ్లలో 42 మందిపై అనర్హత ................................................................................................6

బహుభార్యత్వం నిషేధం దిశగా అస్సాం..........................................................................................7

2. ఆర్థిక వ్యవస్థ ...................................................................................................................8-10

S
చలామణి నుంచి రూ.2000 నోటు ఉపసంహరణ ...........................................................................8

రైల్‌వికాస్‌నిగమ్‌కు నవరత్న హోదా.............................................................................................8


K
మేలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లకు పైనే..........................................................................8

అత్యంత విలువైన భారత బ్రాండ్‌టీసీఎస్‌........................................................................................8

కంపెనీ గ్యారెంటీ లిమిటెడ్............................................................................................................................................9


A
SEBI లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) వ్యవస్థ.................................................................................................10

ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ మెకానిజం..................................................................................................10

పల్లి కర్మ సహాయక్ ఫౌండేషన్ (PKSF.................................................................................................................... 11

బంగ్లాదేశ్ నుండి ప్రేరణ పొందడం............................................................................................................................ 11

3. అంతర్జాతీయ సంబంధాలు............................................................................................. 12-12


ఐరాస వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా శాస్త్రవేత్త..........................................12

ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా డెన్నిస్‌ఫ్రాన్సిస్‌ ....................................................................12

ఎర్డోగాన్‌కు 52.18 శాతం ఓట్లు. ...............................................................................................12

4. పర్యావరణం................................................................................................................... 13-15
గంగా నది ఒడ్డున పారే కాలువలకు జియో ట్యాగింగ్‌......................................................................13

Team AKS www.aksias.com 8448449709 


4
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

పశ్చిమ కనుమల్లో అరుదైన కప్పజాతులు......................................................................................13

రెండు సాలె పురుగు జాతులను కనుగొన్న జెడ్‌ఎస్‌ఐ. ......................................................................13

ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి కొత్త UNEP రోడ్‌మ్యాప్.............................................................13

“ఉత్తర హిందూ మహాసముద్రంపై ఉష్ణమండల తుఫానుల స్థితిని మార్చడం” నివేదిక............................14

కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్......................................................................................................15

5. సై న్స్ & టెక్నాలజీ............................................................................................................ 17-18


అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన చైనా తొలి పౌర వ్యోమగామి .......................................................17

ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న 76 కోట్ల మంది భారతీయులు............................................................17

S
వాహనాలకు ఇంధనంగా హైడ్రోజన్‌స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణ ......................................17

కేలరీలను కరిగించే ‘అన్‌కప్లింగ్‌ప్రొటీన్‌1 (యూసీపీ1)’!...............................................................18

గుండెపోటుతో మేధో సామర్థ్యాల క్షీణత........................................................................................18


K
6. వార ్తల్లో వ్యక్తు లు..............................................................................................................19-22
7. ప్రభుత్వ విధానాలు......................................................................................................... 23-27
8. క్రీడలు.......................................................................................................................... 28-28
A
9. నివేదికలు..................................................................................................................... 29-33
10. చరిత్ర సంస్కృతి............................................................................................................. 34-35
11. ఇతర అంశాలు.............................................................................................................. 36-38
12. తెలంగాణ..................................................................................................................... 40-43
13. ఆంధ్రప్రదేశ్................................................................................................................... 44-45

Copyright @ by AKS IAS


All rights are reserved. No part of this document may be reproduced, stored in a retrieval
system or transmitted in any form or by any means, Electronic, Mechanical, Photocopying,
Recording or otherwise without prior permission of AKS IAS.

this Material is for Internal Circulation Only


Team AKS www.aksias.com 8448449709 
5
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

1. భారత రాజ్యాంగం - పరిపాలన


సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ప్రశాంత్‌కుమార్‌ గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు తెలంగాణలో 4,
మిశ్ర, కేవీ విశ్వనాథన్‌ల ప్రమాణం ఆంధ్రప్రదేశ్‌లో 2
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఏపీ దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ప్రశాంత్‌కుమార్‌మిశ్ర, రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్రఎన్నికల సంఘం వెల్లడించింది.

సీనియర్‌న్యాయవాది కేవీ విశ్వనాథన్‌లు పదవీ ప్రమాణం చేశారు. దీని ప్రకారం ఏపీలో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఈ
గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన వాటిలో
కోర్టు పనివేళల ప్రారంభానికి ముందు సుప్రీంకోర్టు ఆడిటోరియంలో
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ (వైకాపా), తెలుగుదేశం
జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌డీవై చంద్రచూడ్‌
పార్టీలున్నాయి.
వారిద్దరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. వీరి నియామకంతో
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పూర్తిస్థాయిలో 34కి చేరింది. తెలంగాణలోఎంఐఎం, భారాసతో పాటు తెలుగుదేశం,
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీలురాష్ట్ర పార్టీ హోదా

S
జస్టిస్‌డీ వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం మే
16న ఈ ఇద్ద రి పేర్ల ను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్ర
న్యాయ శాఖ వేగంగా స్పందించి రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ
పొందినట్లు వెల్లడించింది. వీటికి ప్రస్తుతం కేటాయించిన గుర్తులను
ఆ రాష్ట్రాల్లో రిజర్వు చేయనున్నట్లు పేర్కొంది. ఈనాలుగు పార్టీల
చిరునామాలూ హైదరాబాద్‌ కేంద్రంగానే ఉన్నాయి. వీటికి
K
ఇద్దరు న్యాయమూర్తుల నియామకాలను 18వ తేదీన నోటిఫై అతీతంగాకేంద్ర ఎన్నికల సంఘం 193 ఫ్రీసింబల్స్‌ను విడుదల
చేసింది. సీనియారిటీ పరంగా జస్టిస్‌ మిశ్ర తొలుత, తర్వాత కేవీ చేసింది. అందులో జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్‌ (గ్లాస్‌
విశ్వనాథన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ టంబ్లర్‌) ఉంది. దీన్ని ఇదివరకే జనసేనకు కేటాయించినప్పటికీ
మిశ్ర 2021 అక్టోబరు 13 నుంచి ఏపీ హైకోర్టు ప్రధాన తాజా ఉత్తర్వుల్లో మాత్రం దాన్ని ఫ్రీసింబల్‌గానే ఉంచింది.
న్యాయమూర్తిగా సేవలందిస్తూ వచ్చారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌
A
ఆటోరిక్షా, హ్యాట్, ఇస్త్ర్రీపెట్టె, ట్రక్కు గుర్తులను మాత్రం
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, న్యాయమూర్తిగా ఏపీ, తెలంగాణల్లో ఇవ్వడం లేదని పేర్కొంది. ఇవి కారు గుర్తును
సేవలందించారు. సీనియర్‌అడ్వొకేట్‌కేవీ విశ్వనాథన్‌బార్‌నుంచి పోలి ఉండటంతో వాటిని తెలుగు రాష్ట్రా ల జాబితా నుంచి
నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మినహాయించింది. జాతీయ పార్టీల జాబితాలో ఆప్, బీఎస్పీ,
భాజపా, సీపీఐ (ఎం), కాంగ్రెస్, నేషనల్‌పీపుల్స్‌పార్టీలు ఉన్నట్లు
నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్రా
‌ మ్‌మేఘ్వాల్‌
కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
కేంద్రమంత్రివర్గంలో కొన్ని కీలక మార్పులు చోటు
35 ఏళ్లలో 42 మందిపై అనర్హత
చేసుకున్నాయి. న్యాయశాఖ మంత్రికిరణ్‌ రిజిజును ఆ మంత్రిత్వ
శాఖ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తప్పించారు. ఆయనకు వేర్వేరు కారణాల వల్ల 1988 నుంచి (గత 35 ఏళ్ల
భూవిజ్ఞానశాస్త్ర శాఖను అప్పగించారు. రిజిజు స్థానంలో రాజస్థాన్‌ కాలంలో) 42 మంది పార్లమెంటు సభ్యులపై అనర్హ త వేటు

దళిత నేత, మాజీ ఐఏఎస్‌ అధికారి, మంత్రి మండలిలోని పడింది. వీరిలో అత్యధికంగా 19 మంది ఎంపీలు 14వ
లోక్‌సభలోనే తమ పదవులు కోల్పోయారు. ప్రశ్నలు అడగడానికి
పార్లమెంటరీ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
ముడుపులు తీసుకోవడం, పార్టీ ఫిరాయింపులు దీనికి ప్రధాన
అర్జు న్ ‌రామ్‌ మేఘ్వాల్‌ను న్యాయశాఖ నూతన మంత్రిగా
కారణాలు. క్రిమినల్‌ కేసుల్లో రెండేళ్లు, అంతకుమించి శిక్షపడిన
నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు
ప్రజా ప్రతినిధులపై ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం’ ప్రకారం చర్యలు
జారీచేశారు. మేఘ్వాల్‌స్వతంత్ర హోదాలో న్యాయశాఖ బాధ్యతలు
తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌
పర్యవేక్షిస్తారని తెలిపారు.

Team AKS www.aksias.com 8448449709 


6
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎన్సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్, బీఎస్పీ సభ్యులపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటు పడింది.
నేత అఫ్ల్
జా ‌అన్సారీలు ఇదే కారణంతో తమ పదవుల్ని కోల్పోవాల్సి
బహుభార్యత్వం నిషేధం దిశగా అస్సాం
వచ్చింది. దానిపై వారు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. తనకు
విధించిన శిక్షపై లక్షద్వీప్‌ఎంపీఫైజల్‌కేరళ హైకోర్టును ఆశ్రయించి బహుభార్యత్వంపై నిషేధం దిశగా అస్సాం ప్రభుత్వం
స్టే పొందడంతో సస్పెన్షన్ను
‌ రద్దుచేశారు. నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది.
బ హు భా ర ్యత్వా న్ ని ని షే ధిం చే శా స న ం చే సే అ ధి కా ర ం
మిజోరం ఎంపీతో మొదలు
రాష్ట్ర శాసనసభకు ఉందా లేదా అనే అంశాన్ని ఈ కమిటీ
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన పరిశీలించనుంది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత
తర్వాత తొలిసారిగా మిజోరం లోక్‌సభ సభ్యుడు లాల్‌దుహోమా బిశ్వ శర్మ తెలిపారు. అధికరణం 25లోని ఉమ్మడి పౌరస్మృతికి
(కాంగ్రెస్‌)పై వేటు పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్‌ సంబంధించిన ఆదేశిక సూత్రాల రాజ్య విధానంతో పాటు ముస్లిం
యూనియన్‌పార్టీ తరఫున అభ్యర్థిగా ఆయన నామినేషన్‌దాఖలు పర్సనల్‌లా (షరియత్‌)అప్లికేషన్‌చట్టం - 1937 నిబంధనలనూ
చేశారు. విశ్వనాథ్‌ప్రతాప్‌సింగ్‌నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఈ కమిటీ పరిశీలించనుంది.
ఉన్నప్పుడు తొమ్మిదో లోక్‌స భలో తొమ్మిది మంది లోక్‌స భ

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


7
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

2. ఆర్థిక వ్యవస్థ
చలామణి నుంచి రూ.2000 నోటు ఉపసంహరణ ఆర్‌వీఎన్‌ఎల్‌ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసిన తర్వాత
వాటి నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలను సంబంధిత రైల్వేజోన్లు
భారతీయరిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సంచలన నిర్ణయం
చూస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం దీనికి నవరత్న హోదాకట్టబెట్టడం
తీసుకుంది. చలామణి నుంచిరూ.2,000 నోటును ఉపసంహరిస్తూ
వల్ల నిర్ణయాధికారాలు పెరుగుతాయి. నిర్వహణ స్వతంత్రత, ఆర్థిక
ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నోట్లుఉన్న ప్రజలు వాటిని
స్వయంప్రతిపత్తి పెరుగుతాయి. దీనివల్ల ఈ సంస్థ పనితీరు మరింత
మే 23 నుంచి సెప్టెంబరు 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ
వేగాన్ని పుంజుకోనుంది. ఇప్పటివరకు దేశంలో 14 నవరత్న
చేసుకోవచ్చని, ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని వెల్లడించింది.
సంస్థలున్నాయి.
‘క్లీన్‌నోట్‌పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతమున్నది రూ.3.62 లక్షల కోట్లే మేలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లకు పైనే

2018 మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వరుసగా మూడో

S
మేర రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. చలామణిలో ఉన్న
నగదులో ఇది 37.3 శాతం. 2023 మార్చి 31 నాటికి రూ.3.62
లక్షల కోటకు
్ల (చలామణిలో ఉన్న నగదులో 10.8%) తగ్గిపోయాయి.
నెలా రూ.1.50 లక్షల కోట్లను అధిగమించాయి. గతేడాది మే
నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్లతో పోలిస్తే, ఈఏడాది మే
నెలలో వసూళ్లు 12% పెరిగి రూ.1.57 లక్షల కోట్లకు చేరాయి.
K
అంటే ఈ నోటను
్ల సాధారణ లావాదేవీలకు ఉపయోగించడం లేదు. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక నెలవారీ వసూళ్లు
ప్రస్తుతం ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇతర నోట్ల నిల్వలు రూ.1.5 లక్షల కోట్లను అధిగమించడం ఇది అయిదో సారి.
తగినంతగా అందుబాటులోఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘క్లీన్‌ నోట్‌ రూ.1.4 లక్షల కోటకు
్ల పైగా నమోదు కావడం వరుసగా 14వ నెల.
పాలసీ’కి అనుగుణంగా రూ.2,000 నోట్లనుచలామణి నుంచి ఈఏడాది మేలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1,57,090
ఉపసంహరిస్తున్నామని ఆర్‌బీఐ తెలిపింది. గతంలోనూ ఆర్బీఐ
A
కోట్లకు చేరాయి. ఇందులో కేంద్ర జీఎస్‌టీ రూ.28,411 కోట్లు;
2005 నుంచి అమల్లో ఉన్న పాత నోట్లను 2014 ఏప్రిల్‌1 నుంచి రాష్ట్ర జీఎస్‌టీ రూ.35,828 కోట్లు: సమ్మిళిత జీఎస్‌టీ రూ.81,363
చలామణి నుంచి ఉపసంహరించింది. కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసినరూ.41,722 కోట్లు
కలిపి)గా నమోదయ్యాయి. సెస్సు రూ.11,489 కోట్లు (వస్తువుల
రైల్‌వికాస్‌నిగమ్‌కు నవరత్న హోదా
దిగుమతిపై వసూలైన రూ.1,057 కోట్లు కలిపి) ఉందని ఆర్థిక
రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ రైల్‌ వికాస్‌
శాఖ వివరించింది.
నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌)కు కేంద్ర ప్రభుత్వం నవరత్న
హోదా ప్రకటించింది. ఈ సంస్థ 2003 జనవరి 24న ఏర్పాటైంది. అత్యంత విలువైన భారత బ్రాండ్‌టీసీఎస్‌
రైల్వే సామర్థ్యాన్ని పెంచే మౌలిక వసతులను వేగవంతంగా అమలు అత్యంత విలువైన భారత బ్రాండ్‌గా ఐటీ దిగ్గజ సంస్థ
చేయడంతో పాటు, స్పెషల్‌పర్పస్‌వెహికిల్‌ప్రాజెక్టులకు బడ్జెటేతర టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నిలిచింది. అత్యుత్తమ 50
మార్గాల్లో నిధుల సమీకరణ చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటు బ్రాండ్‌లతో ఈ జాబితాను ఇంటర్‌బ్రాండ్‌సంస్థ విడుదల చేసింది.
చేశారు. 2005 నుంచి ఇది తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ జాబితాలో రూ.1,09,576 కోట్ల బ్రాండ్‌ విలువతో టీసీఎస్‌
2013లో దీనికి మినీరత్న హోదా దక్కింది. అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (రూ.65,320
ప్రస్తుతంఈ సంస్థ ఆథరైజ్డ్‌ షేర్‌ కేపిటల్‌ రూ.3 వేల కోట్ లు ) , ఇన్ఫోసిస్‌ (రూ.53,324) రెండు, మూడు స్థా నా లు
కోట్లు, పెయిడ్‌ అప్‌ షేర్‌ కేపిటల్‌ రూ.2,085 కోట్ల మేర ఉంది. దక్కించుకున్నాయి.

Team AKS www.aksias.com 8448449709 


8
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ముఖ్యాంశాలు.. ఈ రకమైన కంపెనీ సాధారణంగా లాభాపేక్ష లేని మరియు ధార్మిక

గతదశాబ్ద కాలంలో ఇతర రంగాలను అధిగమించి సంస్థల కోసం ఉపయోగించబడుతుంది, ఇక్కడ సంపాదించిన

టెక్నాలజీ రంగం అగ్రస్థా న ంలోనిలిచింది. ఈ జాబితాలోని ఏదైనా లాభాలు వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టబడతాయి.

అగ్రగామి 5 బ్రాండ్‌ల లో 3 స్థా నా లను టెక్నాలజీ కంపెనీలే గ్యారెంటీ ద్వారా పరిమితమైన కంపెనీని 'ధార్మిక సంస్థ'గా
సాధించాయి. ఆర్థిక సేవల రంగం నుంచి 9 సంస్థలు జాబితాలో సూచిస్తారు. ఎందుకంటే దీని ఉద్దేశ్యం సామాజిక ప్రయోజనాల
చోటు పొందాయి. హోమ్‌ బిల్డింగ్, ఇన్‌ఫ్రా రంగం నుంచి 7 కోసం సేవ చేయడమే తప్ప సభ్యులకు లాభాలు ఆర్జించడం కాదు.
కంపెనీలు ఈ జాబితాలో స్థానం సంపాదించాయి. సంస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం విద్య, ఆరోగ్య సంరక్షణ లేదా

గతపదేళ్లలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న రంగాల్లో సామాజిక సంక్షేమం వంటి నిర్దిష్ట కారణాన్ని అందించడం మరియు

ఎఫ్‌ఎమ్‌సీజీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రంగం 25 శాతం వార్షిక సంపాదించిన ఏదైనా లాభాలను వ్యాపారంలో తిరిగి పెట్టుబడి

సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌) నమోదు చేస్తోంది. హోమ్‌బిల్డింగ్, పెట్టడం. ఇది తరచుగా కొన్ని పన్ను ప్రయోజనాలు మరియు కొన్ని

ఇన్‌ఫ్రా (17 శాతం), టెక్నాలజీ (14 శాతం) తర్వాతి స్థానాల్లో నిబంధనల నుండి మినహాయింపులను పొందుతుంది.

నిలిచాయి. హోమ్‌బిల్డింగ్, ఇన్‌ఫ్రా రంగం రూ.6900 కోట్ల నుంచి హామీదారులుగా సభ్యులు

నుంచి రూ.2.5 లక్షల కోట్లకు దూసుకెళ్లింది.

S
రూ.34,400 కోట్లకు వృద్ధి చెందగా, టెక్నాలజీ రూ.69,300 కోట్ల

అగ్రగామి 10 బ్రాండ్‌ల మొత్తం విలువలో మొదటి మూడు


హామీతో పరిమితమైన కంపెనీలో, సభ్యులు హామీదారులుగా
వ్యవహరిస్తారు. దీనర్థం, కంపెనీ నష్టపోయినప్పుడు లేదా దివాలా
తీసిన సందర్భంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తామని వారు ప్రతిజ్ఞ
K
బ్రాండ్‌ల వాటా 46 శాతంగా ఉంది. మొత్తం జాబితాలో అగ్రగామి చేస్తారు. అయితే, సభ్యులు కంపెనీలో ఎలాంటి వాటాలను కలిగి
5 బ్రాండ్‌ల వాటా 40 శాతంగా ఉంది. లేరు మరియు వారు ఎటువంటి లాభాలు లేదా డివిడెండ్‌లకు
అర్హులు కారు.
కంపెనీ గ్యారెంటీ లిమిటెడ్
యూత్ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫౌండేషన్ (YREF)
A
గ్యారెంటీ ద్వారా పరిమితమైన వైఆర్‌ఈఎఫ్ కంపెనీ నేషనల్
మరియు BMF ఇనిషియేటివ్‌ను అర్థం చేసుకోవడం
డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డిడిబి) ద్వారా రూ.2 కోట్ల
సబ్సిడీని పొందింది. ఈ సంస్థ సంజయ్ ప్రకాష్ రాయ్ షెర్పురియాచే యూత్ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫౌండేషన్ (YREF)
నిర్వహించబడుతోంది, అతను వ్యక్తులను మోసగించడం మరియు అనేది భారతదేశంలోని గ్రామీణ యువతలో వ్యవస్థా ప కతను
ప్రభుత్వంలో తనకున్న ఆరోపించిన సంబంధాలను తప్పుగా ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్న సంస్థ . సొంతంగా వ్యాపారాలు
సమర్పించి నిధులు పొందాడనే ఆరోపణలపై నిర్బంధించబడ్డాడు. ప్రారంభించాలనుకునే యువకులకు ఈ సంస్థ శిక్షణ మరియు
ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. YREF బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్
గ్యారెంటీ ద్వారా కంపెనీ లిమిటెడ్ గురించి
(BMF) చొరవతో సహా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
గ్యారెంటీ ద్వారా పరిమితం చేయబడిన కంపెనీ అనేది
బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ (BMF) కార్యక్రమం రైతులకు
కంపెనీని రద్దు చేసినట్లయితే, కొంత మొత్తాన్ని చెల్లించడానికి
అధిక జన్యు విలువ కలిగిన పశువులు మరియు గేదెల జాతులను
ప్రతిజ్ఞ చేసే వ్యక్తుల సమూహం యాజమాన్యంలో ఉన్న ఒక
అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర
రకమైన కంపెనీ. ఈ రకమైన కంపెనీలో, సభ్యుల బాధ్యత వారు
ఫిషరీస్, పశుసంవర ్ధ క & పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ
చెల్లించడానికి ప్రతిజ్ఞ చేసిన మొత్తానికి పరిమితం చేయబడింది.
అధికారంతో రూ. 2 కోట్ల సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం
దీనర్థం కంపెనీ దివాళా తీసినా లేదా మూసివేయబడినా, సభ్యులు
అందించింది.
తాము వాగ్దానం చేసిన మొత్తాన్ని మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.

Team AKS www.aksias.com 8448449709 


9
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
SEBI లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) వ్యవస్థ నిర్వహణ కోసం భారతదేశంలో స్థానిక ఆపరేటింగ్ యూనిట్‌కు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) గుర్తింపు ఇస్తుంది. సెప్టెంబరు 30 గడువుతో భవిష్యత్ జారీల కోసం
నాన్-కన్వరబు
్ట ల్ సెక్యూరిటీలు, సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లు ISINని యాక్టివేట్ చేసే సమయంలో ISINతో జారీచేసేవారు
మరియు సెక్యూరిటీ రసీదులను జాబితా చేసిన లేదా జాబితా అందించిన LEI కోడ్‌ను మ్యాప్ చేయడానికి డిపాజిటరీలు బాధ్యత
చేయడానికి ప్లాన్ చేస్తున్న జారీదారుల కోసం లీగల్ ఎంటిటీ వహిస్తారు.
ఐడెంటిఫైయర్ (LEI) వ్యవస్థను ప్రవేశపెట్టింది. LEI అనేది SEBI జారీ చేసిన సర్క్యులర్
ఆర్థిక లావాదేవీలలో పాల్గొనే చట్టపరమైన సంస్థల కోసం ఒక
LEI వ్యవస్థను పరిచయం చేస్తూ సెబీ ఒక సర్క్యులర్
ప్రత్యేక గ్లోబల్ ఐడెంటిఫైయర్. ఆర్థిక లావాదేవీకి పార్టీగా ఉన్న
జారీ చేసింది, ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ,
ప్రతి చట్టపరమైన సంస్థను ప్రత్యేకంగా గుర్తించే గ్లోబల్ రిఫరెన్స్
జాబితా చేయడానికి ప్రతిపాదిస్తున్న జారీదారులకు లేదా మునిసిపల్
డేటా సిస్ట మ్ ‌ను రూపొందించడం దీని ఉద్దేశ్యం. LEI కోడ్
డెట్ సెక్యూరిటీలను కలిగి ఉండటానికి LEI యొక్క ఆవశ్యకత
అనేది 20-అక్షరాల కోడ్, ఇది ఆర్థిక లావాదేవీలలో నిమగ్నమైన
SEBI ద్వారా తర్వాత పేర్కొనబడుతుంది.
చట్టబద్ధంగా విభిన్నమైన సంస్థలను గుర్తించడానికి.

ఆదేశించింది

S
వ్యక్తి గ తంగా కాని రుణగ్రహీతలు LEI కోడ్‌ను పొందాలని RBI

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) LEI కోడ్‌ను పొందడం


ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ మెకానిజం
క్రెడిటర్ నేతృత్వంలోని ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ మెకానిజం
అనేది కొత్తగా ప్రతిపాదించబడిన మెకానిజం, ఇది రిజల్యూషన్
K
కోసం మొత్తం రూ. 25 కోట్ల కంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న ప్రక్రియలో ఆలస్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఉంది. దివాలా కోడ్
వ్యక్తిగతేతర రుణగ్రహీతలు తప్పనిసరి. SEBI సెప్టెంబరు 1 నాటికి (IBC) ప్రకారం, కార్పొరేట్ దివాలా పరిష్కరించడానికి గరిష్టంగా
అత్యుత్తమ జాబితా చేయబడిన నాన్-కన్వర్టబుల్ సెక్యూరిటీలు, 270 రోజులు నిర్దేశించబడిన కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్
సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లు మరియు సెక్యూరిటీ రసీదులను ప్రాసెస్ (CIRP) తప్పనిసరి.
కలిగి ఉన్న జారీదారులకు LEI కోడ్‌ను పొంది, వరుసగా కార్పొరేట్
A
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఖాళీలను
బాండ్‌లు మరియు డిపాజిటరీల యొక్క కేంద్రీకృత డేటాబేస్‌కు
భర్తీ చేయడంలో గణనీయమైన జాప్యం జరుగుతోంది, పరిష్కార
నివేదించడానికి గడువును నిర్దేశించింది. అదనంగా, జారీ
ప్రక్రియలో ఆటంకం ఏర్పడింది. సరైన వ్యక్తులను ట్రాక్ చేయడం
చేసేవారు సెప్టెంబరు 1 తర్వాత నాన్-కన్వర్టబుల్ సెక్యూరిటీలు,
మరియు వారి కార్యకలాపాలు మరియు నిర్ణయం తీసుకోవడంలో
సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లు మరియు సెక్యూరిటీ రసీదుల
పారదర్శకతను నిర్ధారించడంలో భాగంగా నిర్ణయం తీసుకునే
జాబితా, ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ ఐడెంటిఫికేషన్ నంబర్
పొరలు గణనీయమైన సమయాన్ని తీసుకుంటున్నాయి.
(ISIN) కేటాయింపు సమయంలో కార్పొరేట్ బాండ్‌లు
మరియు డిపాజిటరీల సెంట్రల్ డేటాబేస్‌కు వాటి ప్రత్యేక గ్లోబల్ సుధాకర్ శుక్లా ప్యానెల్
ఐడెంటిఫైయర్ కోడ్‌ను తప్పనిసరిగా నివేదించాలి. IBC క్రింద ఫాస్ ట్ - ట్రాక్ రిజల్యూషన్ ప్రాసెస్ కోసం
అధీకృత జారీదారులు మరియు మ్యాపింగ్ కోసం గడువు రెగ్యులేటరీ విధానాన్ని ఏర్పాటు చేయడానికి, దివాలా బోర్డ్
ఆఫ్ ఇండియా (IBBI) తన పూర్తి-కాల సభ్యుడైన సుధాకర్
లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ ఇండియా లిమిటెడ్,
శుక్లా ఆధ్వర్యంలో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ప్యానెల్‌లో
క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క అనుబంధ
అనుభవజ్ఞులైన బ్యాంకర్లు, మాజీ సెంట్రల్ బ్యాంక్ అధికారి మరియు
సంస్థ, భారతదేశంలో LEI కోడ్‌లను జారీ చేయడానికి మరియు
దివాలా వ్యవహారాలను పరిష్కరించడంలో నైపుణ్యం ఉన్న వ్యక్తి
నిర్వహించడానికి అధికారం కలిగి ఉంది. గ్లోబల్ లీగల్ ఎంటిటీ
ఉన్నారు.
ఐడెంటిఫైయర్ ఫౌండేషన్ (GLEIF) LEI కోడ్ జారీ మరియు

Team AKS www.aksias.com 8448449709 


10
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
రికవరీ శాతం డిపాజిట్లకు పరిమిత ప్రాప్యత

IBBI ప్రకారం, డిసెంబర్ 2022 వరకు IBC కింద భారతదేశంలోని MFIలు ప్రధానంగా బ్యాంకులు మరియు
611 దివాలా కేసుల సగటు రిజల్యూషన్ సమయం NCLT ఆర్థిక సంస్థల నుండి నిధులపై ఆధారపడతాయి, డిపాజిట్లను
సమయం మినహా 482 రోజులు. రుణదాతలు రూ. 2.53 లక్షల యాక్సెస్ చేయడంపై పరిమితులను ఎదుర్కొంటాయి. ఈ పరిమితి
కోట్లను రికవరీ చేశారు, ఇది ఈ 611 కేసుల్లో అంగీకరించిన వారి సవాళ్లను కలిగిస్తుంది, ప్రత్యేకించి క్లయింట్ పునరావాసం కోసం
క్లెయిమ్‌లలో 30.4%.
అదనపు నిధులు అవసరమైనప్పుడు సంక్షోభం లేదా ప్రకృతి

పల్లి కర్మ సహాయక్ ఫౌండేషన్ (PKSF వైపరీత్యాల సమయంలో. ఈ అడ్డంకిని అధిగమించడానికి, ఇప్పటికే
ఉన్న రుణ సంస్థలను పూర్తి చేసే అంకితమైన అపెక్స్ లెండింగ్ సంస్థ
మైక్రోఫైనాన్స్ రుణదాతలు తక్కువ జనాభాకు ఆర్థిక
అవసరమని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.
సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు, అయితే వారు
తరచుగా నిధుల స్థిరమైన ప్రవాహాన్ని యాక్సెస్ చేయడంలో బంగ్లాదేశ్ నుండి ప్రేరణ పొందడం
సవాళ్ల ను ఎదుర్కొంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి
భారతీయ మైక్రోఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల బృందం

S
మరియు మైక్రోఫైనాన్స్ రంగం యొక్క దీర్ఘ కా లిక స్థిరత్వాన్ని
నిర్ధారించడానికి, రుణదాతలు బంగ్లాదేశ్‌లోని పల్లి కర్మ సహాయక్
ఫౌండేషన్ (PKSF)కి అనుగుణంగా అంకితమైన నిధుల సంసను
ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.
్థ
ఇటీవల బంగ్లాదేశ్‌ను సందర్శించి దాని విజయవంతమైన
మైక్రోఫైనాన్స్ మోడల్‌ను అధ్యయనం చేసింది. బంగ్లాదేశ్‌లో,
పల్లి కర్మ సహాయక్ ఫౌండేషన్ (PKSF) లాభాపేక్ష లేని సూక్ష్మ
K
రుణదాతలకు రుణ మద్ద తు ను అందించడానికి ప్రభుత్వంచే
నిధుల సమీకరణలో సవాళ్లు
స్థాపించబడిన ఒక ప్రత్యేక సంస్థగా పనిచేస్తుంది. భారతదేశంలో
మైక్రోఫైనాన్స్ రుణదాతలు, ప్రత్యేకించి చిన్న మరియు మధ్య
MFI రంగాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటి సంస్థను స్థాపించే
తరహా రుణదాతలు, నిధుల సమీకరణలో తరచుగా ఇబ్బందులను
అవకాశాన్ని అన్వేషించడానికి ఈ పర్యటన భారతీయ నాయకులను
A
ఎదుర్కొంటారు. పెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు
ప్రేరేపించింది.
(NBFC-MFIలు) బ్యాంకుల నుండి నిధులను పొందడం
సాపేక్షంగా సులభమని భావించినప్పటికీ, చిన్న సంసల
్థ కి తగినంత ది వే ఫార్వర్డ్
ఫైనాన్సింగ్‌ను యాక్సెస్ చేయడానికి కష్ట ప డుతున్నారు. ఈ అంకితమైన నిధుల సంస్థ ను సృష్టించడం వలన
అసమానత రంగం యొక్క వృద్ధి మరియు స్థిరత్వానికి ఆటంకం మైక్రోఫైనాన్స్ రుణదాతలకు స్థిరమైన నిధుల ప్రవాహాన్ని
కలిగించే నిధుల అంతరాన్ని సృష్టిస్తుంది.
నిర్ధారిస్తుంది, వారి ఖాతాదారులకు మెరుగైన సేవలందించడానికి
SIDBI మరియు ముద్రా లిమిటెడ్ పాత్ర మరియు ఆర్థిక చేరికకు దోహదం చేస్తుంది. అటువంటి సంస్థ

గతంలో, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ MFIల యొక్క ప్రత్యేక అవసరాలను పరిష్కరించగలదు మరియు

ఇండియా (SIDBI) మైక్రోఫైనాన్స్ రుణదాతలకు మద్ద తు సవాలు పరిస్థితులలో రుణ విధానాలలో సౌలభ్యాన్ని అందిస్తుంది.
ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అయినప్పటికీ, అదనంగా, బంగ్లాదేశ్‌లోని డిపాజిట్ సిస్టమ్ మాదిరిగానే MFIలను,
SIDBI యొక్క దృష్టి వైవిధ్యభరితంగా ఉంది, మైక్రోఫైనాన్స్ ముఖ్యంగా RBI నియంత్రణలో ఉన్న చిన్న పొదుపులను నిర్ణీత
సంస్థల (MFIలు) పట్ల ప్రత్యేక శ్రద్ధను అందించడం సవాలుగా పరిమితుల్లో అంగీకరించడానికి అనుమతించడాన్ని ప్రభుత్వం
మారింది. ముద్రా లిమిటెడ్ నాన్-కార్పోరేట్, నాన్-ఫార్మ్ స్మాల్ మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరిగణించవచ్చు.
మరియు మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు రుణాలను అందిస్తున్నప్పటికీ, ఇది
ప్రత్యేకంగా MFIల అవసరాలను తీర్చదు.

Team AKS www.aksias.com 8448449709 


11
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

3. అంతర్జాతీయ సంబంధాలు
ఐరాస వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా ఈ ఏడాది సెప్టెంబరులో జనరల్‌అసెంబ్లీ 78వ సదస్సు సందర్భంగా
అర్జెంటీనా శాస్త్రవేత్త ఆ బాధ్యతలను ఆయన లాంఛనంగా స్వీకరించనున్నారు. ప్రస్తుతం
ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా హంగేరీకి చెందిన కసాబా
ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం తొలి మహిళా
కొరోసీ ఉన్నారు.
అధిపతిగా అర ్జ ెం టీనా వాతావరణశాస్త్రవేత్త సెలెస్టె సౌలో
ఎన్నికయ్యారు. సభ్య దేశాల నుంచి మూడింట రెండువంతుల ఎర్డోగాన్‌కు 52.18 శాతం ఓట్లు
మెజారిటీ ఈమె సాధించినట్లు ప్రపంచ వాతావరణ సంస ్థ తుర్కియేఅధ్యక్షుడిగా ఎన్నికైన తయ్యిప్‌ ఎర్డో గా న్‌కు
వెల్లడించింది. సౌలోఅర్జ ెం టీనా జాతీయ వాతావరణ విభాగ 52.18 శాతం ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.
డైరెక్టరుగా 2014 నుంచిసేవలందిస్తున్నారు. ఆయన ఎన్నికను ధ్రువీకరించింది. ఈ మేరకు అధికారిక గెజిట్‌ను
ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా డెన్నిస్‌ఫ్రాన్సిస్‌ జారీ చేసింది. రెండు దశాబ్దాలుగా ప్రధానిగా, అధ్యక్షుడిగా వేర్వేరు
పదవులను నిర్వహించిన 69 ఏళ్ల ఎర్డోగాన్ తాజాఎన్నికతో 2028

S
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తదుపరి అధ్యక్షుడిగా
ట్రినిడాడ్‌అండ్‌టొబాగో దౌత్యవేత్త డెన్నిస్‌ఫ్రాన్సిస్‌ఎన్నికయ్యారు.
వరకూ తుర్కియే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
K
A

Team AKS www.aksias.com 8448449709 


12
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

4. పర్యావరణం
గంగా నది ఒడ్డున పారే కాలువలకు జియో ట్యాగింగ్‌ అంచుల్లో, జీడితోటల్లో, ఇలా మూడు ఆవాసాల్లో ఏకకాలంలో
అధ్యయనం చేపట్టారు. జీవ వైవిధ్యానికి నెలవైన కప్పల మనుగడను
గంగా నది ఒడ్డున ఉన్న గ్రామాల నుంచివ్యర్థా ల తో
పరిశీలించారు. వాటికి ఆహారమైన కీటకాలను సంగ్రహించడానికి
ప్రవహించే అన్ని కాలువలనూ జియో ట్యాగింగ్‌తో అనుసంధానం
చిన్నచిన్నఉచ్చులు ఏర్పాటు చేశారు. అక్కడ ఉష్ణోగ్రత, తేమను
చేయనున్నారు. ఘన వ్యర్థా లు గంగా నదిలో కలవకుండా
రికార్డు చేసే డేటాలాగర్‌ను పొందుపరిచారు. అందులో నమోదైన
నిరోధించేందుకు ఈ చర్యను చేపట్టనున్నారు. ఓ అధికారిక పత్రంలో
వివరాల ఆధారంగా విశ్లేషించారు.
ఈ మేరకు సమాచారం వెల్లడైంది. దీనిప్రకారం.. వ్యర్థా ల పై
తక్షణ చర్యలు చేపట్టేందుకుగానూ జియో ట్యాగింగ్‌ ఉన్నఅన్ని సేంద్రియ సాగుతోనే వాటి మనుగడ
కాలువలకు సంబంధించిన సమాచారాన్ని పట్టణ స్థానిక సంస్థలు, అటవీ అంతర్భాగంలో, అంచుల్లోని జీడితోటల్లో కప్పలు
పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, గ్రామీణ స్వచ్ఛ భారత్‌మిషన్‌లకు సమృద్ధిగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ తోటలు
పంపిస్తా రు . గంగా నది ఒడ్డున శిథిలాలు, ఘన వ్యర్థా ల ను అడవుల వెంటే ఉండటం, వృక్ష సంపద కారణంగావాటి ఆవాసానికి
పారబోస్తున్న కారణంగా అవి నదిలో కలుస్తున్నాయని, దీనివల్ల అనువుగా ఉన్నట్లు తేలింది. వీటిని పరిరక్షించుకోవాలంటే

S
ప్లాంట్లలో నీటిశుద్ధి ప్రక్రియకు అడ్డంకులు ఎదురవుతున్నాయని
ఇటీవల అధికారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈనేపథ్యంలో
ఘన వ్యర్థాలను అడ్డుకోవడానికి తెరల ఏర్పాటుకు అమృత్‌ 2.0
ద్వారానిధులను అందించనున్నట్ లు జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ
ఈప్రాంతంలో జీడితోటల సాగును కప్పలకు స్నేహపూర్వకంగా
ఉండేలా ప్రోత్సహించాలని వారు అంటున్నారు. పురుగు మందులు
వినియోగం, అడవుల నరికివేత వంటి వాటిపైఆంక్షలు విధించాలని
K
సూచిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసేలాప్రభుత్వాలు
కార్యదర్శి తెలిపారు. ప్రోత్సహించాలంటున్నారు. డాక్ట ర్ ‌ కార్తికేయ వాసుదేవన్‌
పశ్చిమ కనుమల్లో అరుదైన కప్పజాతులు నేతృత్వంలో కృష్ణపవన్‌కుమార్, గాయత్రి శ్రీధరణ్‌బృందం చేపట్టిన
ఈ అధ్యయన ఫలితాలు ఇటీవల అసోసియేషన్‌ ఫర్‌ ట్రాఫికల్‌
అడవులనునరికి వ్యవసాయం, తోటల పెంపకానికి
బయోలజీ అండ్‌కన్జర్వేషన్‌జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
అనువుగా మార్చడంతో ఉభయచరాల మనుగడప్రశ్నార్థకంగా
A
మారుతోందని తాజా అధ్యయనంలో మరోసారి నిరూపితమైంది. రెండు సాలె పురుగు జాతులను కనుగొన్న జెడ్‌ఎస్‌ఐ
అడవులుజీవవైవిధ్యానికి నెలవని, వాటిల్లో ఏ చిన్న మార్పు భారత్‌లోఎగిరే సాలె పురుగుల కుటుంబంలో రెండు
జరిగినా మొదటప్రభావితమయ్యేవి కప్పలేనని పరిశోధకులు కొత్త జాతులను కనుగొన్నట్లు జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా
నిర్ధారించారు. మహారాష్ట్ర పశ్చి కనుమల్లోని సింధుదుర్గ్‌ప్రాంతం (జెడ్‌ఎస్‌ఐ) పేర్కొంది. ఇందులో ఫింటెల్లాధ్రితీ అనే సాలెపురుగును
250కిపైగా కప్పజాతులకు నిలయంగా ఉందని, ప్రపంచంలోనే కర్ణాటకలోని మూకాంబిక వైల్డ్‌ లైఫ్‌సాంక్చుయరీలో కనుగొనగా,
అరుదైన అంబోలి బుష్, క్రికెట్‌ గోవా వంటి అరుదైన జాతులు ఫింటెల్లాప్లాట్నికీ జాతిని తమిళనాడులోని సేలం జిల్లాలో
ఇక్కడనివసిస్తున్నాయని గుర్తించారు. ఈ ప్రాంతంలోని చిన్న గుర్తించారు. జెడ్‌ఎస్‌ఐకి తొలి మహిళా డైరెక్టర్‌గా పని చేసినధ్రితి
రైతులు తమ జీవనోపాధికోసం అడవుల స్థా న ంలో క్రమంగా బెనర్జీ, ప్రముఖ అరాక్నాలజీ శాస్త్రవేత్త నార్మన్‌ ప్లాట్నిక్‌ పేర్లను
జీడితోటల పెంపకం చేపట్టారు. భవిష్యత్తులో వీటిసాగు మరింత కొత్త జాతులకు పెట్టారు. ఫింటెల్లా కుటుంబానికి చెందిన ఈ
పెరిగే అవకాశం ఉంది. ఈ తోటల ప్రభావం జీవవైవిధ్యంపై సాలెపురుగులు ఓ మాదిరి సైజు వరకు పెరిగి, రంగు రంగులుగా
ఎలా ఉందనేదానిపై హైదరాబాద్‌లో ని సీసీఎంబీకి చెందిన ఉంటాయని జెడ్‌ఎస్‌ఐ తెలిపింది. డొప్పతో వీటి శరీరం కప్పబడి
అంతరించిపోతున్న జంతు జాతులసంరక్షణ, పరిశోధన సంస్థ ఉంటుందని పేర్కొంది.
(లాకోన్స్‌), సోనిపట్‌లోని అశోక విశ్వవిద్యాలయపరిశోధకులు
చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి కొత్త UNEP
మూడు ఆవాసాల్లో..
రోడ్‌మ్యాప్

పశ్చిమ కనుమల్లోని అటవీ అంతర్భాగం, అడవి UNEP ఇటీవల "టర్నింగ్ ఆఫ్ ది ట్యాప్: ప్రపంచం

Team AKS www.aksias.com 8448449709 


13
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎలా అంతం చేస్తుంది మరియు వృత్తాకార ఉత్పత్తి దారులు ఆర్థిక సహాయం అందిస్తారు.
ఆర్థిక వ్యవస్థను ఎలా సృష్టించగలదు" అనే పేరుతో ఒక నివేదికను వృత్తాకార ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రయోజనాలు
విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని
నివేదికలో సమర్పించబడిన విశ్లేషణ ప్రకారం, వృత్తాకార
అరికట్టడంలో సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని అవలంబించడం
ఆర్థిక వ్యవస్థకు మారడం వలన గణనీయమైన ప్రయోజనాలు
యొక్క ప్రాముఖ్యతను నివేదిక నొక్కి చెప్పింది.
ల భి స్ తా యి . ఖ ర్చు లు మ రి యు రీ సై క్లిం గ్ ఆ దా యా ల ను
నివేదిక ప్రారంభం యొక్క ప్రాముఖ్యత పరిగణనలోకి తీసుకుంటే, ఈ మార్పు $1.27 ట్రిలియన ్ల
ఈ నివేదిక మే 16, 2023న, రాబోయే ఇంటర్‌గవర్నమెంటల్ పొదుపుకు దారితీస్తుందని అంచనా వేయబడింది. అంతేకాకుండా,
నెగోషియేటింగ్ కమిటీ-2 (INC-2) సమావేశానికి ముందు ఆరోగ్యం, వాతావరణం మరియు వాయు కాలుష్యం వంటి బాహ్య
ప్రారంభించబడింది. ఈ సమావేశం ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రభావాలను నివారించడం ద్వారా, మరో $3.25 ట్రిలియన్లను
పరిష్కరించడానికి చట్టబద్ధమైన సాధనాన్ని చర్చించడానికి ఒక ఆదా చేయవచ్చు. అదనంగా, వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు మార్పు
అవకాశంగా ఉపయోగపడుతుంది. ఈ కీలకమైన చర్చలకు 2040 నాటికి 700,000 ఉద్యోగాల నికర పెరుగుదలను
మార్గనిర్దేశం చేసేందుకు నివేదిక విలువైన అంతర్దృష్టులు మరియు సృష్టించగలదు.
సిఫార్సులను అందిస్తుంది.
"ఉత్తర హిందూ మహాసముద్రంపై ఉష్ణమండల తుఫానుల
2040 నాటికి 80% తగ్గింపు

S
నివేదిక ప్రకారం, 2040 నాటికి ప్రపంచ ప్లాస్టిక్
కాలుష్యాన్ని 80% తగ్గించడం సాధ్యమవుతుంది. ఈ ప్రతిష్టాత్మక
స్థితిని మార్చడం" నివేదిక
ఉత్తర హిందూ మహాసముద్రంపై ఉష్ణమండల తుఫానుల
స్థితిని మార్చడం" అనే పేరుతో ఒక అధ్యయనం అరేబియా
K
లక్ష్యాన్ని స్థిరమైన పద్ధతులు మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు సముద్రం మరియు బంగాళాఖాతంలో తుఫానులపై వాతావరణ
ప్రాధాన్యతనిచ్చే వ్యూహాత్మక విధానాలు మరియు మార్కెట్ మార్పుల మార్పుల ప్రభావాలపై వెలుగునిస్తుంది.
ద్వారా సాధించవచ్చు.
అధ్యయనం యొక్క కీలక ఫలితాలు
సర్క్యులర్ ఎకానమీ అప్రోచ్
• భారత తీరానికి ఇరువైపులా తుఫానులు తీవ్రరూపం
A
ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించడానికి వృత్తాకార ఆర్థిక దాల్చుతున్నాయి.
విధానాన్ని అవలంబించాలని నివేదిక గట్టిగా సూచించింది. ఈ
• అరేబియా సముద్రంలో, తుఫానుల అనువాద వేగం
విధానంలో మూడు కీలకమైన మార్కెట్ మార్పులు ఉంటాయి:
తగ్గింది, ఇది నెమ్మదిగా కదలికను సూచిస్తుంది.
పునర్వినియోగం, రీసైకిల్, మరియు రీఓరియంట్ మరియు
డైవర్సిఫై. ఈ మార్పులను స్వీకరించడం ద్వారా, దేశాలు మరియు • పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు మరియు గ్లోబల్
వ్యాపారాలు అనవసరమైన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గ ిం చగలవు వార్మింగ్ కింద పెరిగిన తేమ లభ్యత ఈ ప్రాంతంలో పెరిగిన
మరియు స్థిరమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించగలవు. తుఫాను కార్యకలాపాలతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి.

ప్లాస్టిక్ కాలుష్యం నివారణకు చర్యలు • 1982 నుండి 2019 వరకు ఉన్న కాలాన్ని విశ్లేషిస్తూ,
అరేబియా సముద్రం మీదుగా తుఫానులు (CS) మరియు చాలా
ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు వివిధ చర్యలను నివేదిక
తీవ్రమైన తుఫానుల (VSCS) తీవ్రత, ఫ్రీక్వెన్సీ మరియు వ్యవధిలో
సూచిస్తుంది. పునర్వినియోగపరచలేని ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా
గణనీయమైన పెరుగుతున్న ధోరణిని అధ్యయనం గుర్తిస్తుంది.
పారవేయడం కోసం డిజైన్ మరియు భద్రతా ప్రమాణాలను
ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. మైక్రోప్లాస్టిక్‌లను తొలగిస్తున్న • ముఖ్యంగా, అరేబియా సముద్రంలో ఇటీవలి యుగం
ఉత్పత్తులకు తయారీదారులు కూడా బాధ్యత వహించాలి. (2001-2019)లో CS యొక్క ఫ్రీక్వెన్సీలో 52% పెరుగుదల
అదనంగా, ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (EPR) ఉంది. దీనికి విరుద్ధంగా, బంగాళాఖాతంలో తుఫానుల తరచుదనం
పథకాలను అమలు చేయడం వల్ల ప్లాస్టిక్ ఉత్పత్తుల సేకరణ, 8% తగ్గింది.
రీసైక్లింగ్ మరియు బాధ్యతాయుతమైన పారవేయడం వంటి వాటికి • ప్రస్తుత తుఫాను అంచనా నమూనాల పరిమితులను

Team AKS www.aksias.com 8448449709 


14
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
కూడా అధ్యయనం హైలైట్ చేస్తుంది. ఈ నమూనాలు తరచుగా NDC లక్ష్యాలు మరియు ఉద్గారాల తీవ్రత తగ్గింపు
సముద్ర పరిస్థితులను సరిగ్గా చేర్చకపోవడం వల ్ల తుఫానుల భారతదేశం తన జాతీయంగా నిర్ణయించిన విరాళాల
వేగవంతమైన తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయడంలో (NDC)లో భాగంగా 2005 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి
విఫలమవుతాయి. ఫలితంగా, నమూనాలు తుఫానుల యొక్క పూర్తి తన స్థూల దేశీయోత్పత్తి (GDP) ఉద్గారాల తీవ్రతను 45 శాతం
ప్రభావాన్ని మరియు తీవ్రతను సంగ్రహించలేకపోయాయి. తగ్గించడానికి కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భారత
కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ కార్బన్ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తుంది. కార్బన్ క్రెడిట్‌ల కోసం
పోటీ మార్కెట్‌ను సృష్టించడం ద్వారా, ICM వారి ఉద్గారాల
భారత ప్రభుత్వం తన ఆర్థిక వ్యవస ్థ ను డీకార్బనైజ్
తీవ్రతను తగ్గించడానికి ఎంటిటీలను ప్రోత్సహిస్తుంది, భారతదేశ
చేయడానికి మరియు ప్రతిష్ టా త ్మక వాతావరణ లక్ష్యాలను
వాతావరణ లక్ష్యాలకు గణనీయంగా దోహదపడుతుంది.
సాధించడానికి చురుకుగా పని చేస్తోంది. ఈ పరివర్తనను సులభతరం
చేయడానికి మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి, వాటాదారుల సంప్రదింపులు మరియు గుర్తింపు పొందిన కార్బ న్
విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు పర్యావరణం, అడవులు & వెరిఫైయర్‌లు
వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ భారతీయ కార్బన్ మార్కెట్ I C M అ భి వ ృద్ ధి ప్ర క్రి య లో భా గ ం గా గు ర్తిం పు
(ICM) అభివృద్ధికి సహకరిస్తున్నాయి. ఈ మార్కెట్ ఉద్గారాలను పొందిన కార్బన్ వెరిఫైయర్‌లపై వాటాదారుల సంప్రదింపులు

పోషించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

లక్ష్యం: భారత ఆర్థిక వ్యవస్థను డీకార్బనైజేషన్ చేయడం


S
తగ్గించడంలో మరియు క్లీన్ టెక్నాలజీల స్వీకరణలో కీలక పాత్ర నిర్వహించబడ్డాయి. ఈ సంప్రదింపులు అక్రెడిటెడ్ ఎనర్జీ ఆడిటర్‌లు,
కార్బన్/ఎనర్జీ వెరిఫైయర్‌లు, సెక్టార్ ఎక్స్‌పర్ట్‌లు మరియు ఇతర
కీలక వాటాదారులను ఒకచోట చేర్చాయి. అక్రెడిటెడ్ కార్బన్
K
వెరిఫైయర్‌ల పాత్ర గురించి చర్చించడం మరియు బలమైన
భారతీయ కార్బన్ మార్కెట్‌ను అభివృద్ధి చేయడం యొక్క
మరియు విశ్వసనీయమైన కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ సిస్ట మ్ ‌ను
ప్రాథమిక లక్ష్యం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క డీకార్బనైజేషన్‌కు
నిర్ధారించడానికి అంతర్దృష్టులను సేకరించడం దీని ఉద్దేశ్యం.
మద్దతు ఇవ్వడం. కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్ల ట్రేడింగ్ ద్వారా గ్రీన్‌హౌస్
వాయువు (GHG) ఉద్గారాలకు ధర నిర్ణయించడం ద్వారా, సెక్టోరల్ ఫోకస్ మరియు పనితీరు ఆధారిత ట్రేడింగ్
ICM తక్కువ కార్బన్ మార్గాలను అనుసరించడానికి పరిశ్రమలు • ICM క్రింద కొత్త కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్
A
మరియు సంస్థలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారతదేశంలోని సంభావ్య శక్తి రంగాలపై దృష్టి పెడుతుంది.
మార్కెట్ ఆధారిత విధానం పరిశుభ్రమైన మరియు మరింత
• పురోగతిని సమరవ
్థ ంతంగా పర్యవేక్షించడానికి, సెక్టార్-
స్థిరమైన అభ్యాసాల వైపు పరివర్తనను ప్రోత్సహిస్తుంది, పచ్చదనం
నిర్దిష్ట GHG ఉద్గారాల తీవ్రత బెంచ్‌మార్క్‌లు మరియు లక్ష్యాలు
మరియు మరింత వాతావరణాన్ని తట్టుకోగల ఆర్థిక వ్యవస్థను
అభివృద్ధి చేయబడతాయి.
ప్రోత్సహిస్తుంది.
• ఈ రంగాల పథాలకు వ్యతిరేకంగా ఎంటిటీల పనితీరు
మంత్రిత్వ శాఖల మధ్య సహకారం
ఆధారంగా కార్బన్ క్రెడిట్‌లు వర్తకం చేయబడతాయి. ఈ విధానం
విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు పర్యావరణం, అడవులు ఉద్గారాల తగ్గింపు కోసం న్యాయమైన మరియు మార్కెట్-ఆధారిత
& వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ యంత్రాంగాన్ని నిర్ధారిస్తుంది, పరిశ్రమలలో స్థిరమైన పద్ధతులను
స్కీమ్‌ను అభివృద్ధి చేయడానికి సన్నిహితంగా సహకరిస్తున్నాయి. ప్రోత్సహిస్తుంది.
డీకార్బనైజేషన్ యొక్క శక్తి మరియు పర్యావరణ అంశాలు
మెథడాలజీస్ అండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్
రెండింటినీ పరిష్కరించడంలో ఈ భాగస్వామ్యం సమగ్రమైన
మరియు సమన్వయ ప్రయత్నాన్ని నిర్ధారిస్తుంది. వారి నైపుణ్యం భారతీయ కార్బన్ మార్కెట్ కార్బన్ ఉద్గారాల తగ్గింపులు
మరియు వనరులను సమీకృతం చేయడం ద్వారా, ఈ మంత్రిత్వ మరియు నమోదిత ప్రాజెక్ట్‌ల నుండి తొలగింపులను అంచనా
శాఖలు సమర ్థ వ ంతమైన విధాన అమలును నడిపించగలవు వేయడానికి బలమైన పద్ధతులను అభివృద్ధి చేస్తుంది. స్కీమ్‌ను
మరియు స్థిరమైన అభివృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవసను
్థ సమర్థ వ ంతంగా అమలు చేయడానికి ధృవీకరణ, నమోదు,
సృష్టించగలవు. ధృవీకరణ మరియు జారీ ప్రక్రియలు ఇందులో ఉన్నాయి.

Team AKS www.aksias.com 8448449709 


15
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అదనంగా, ICM ఒక సమగ్ర సంస్థా గ త మరియు ప్రచురించబడిన నివేదిక వెల్లడించింది. గృహాలు మరియు
పాలనా నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నిర్మాణం ICMని పొయ్యిలను వేడి చేయడానికి ఉపయోగించే సహజ వాయువులో
అమలు చేయడం, పారదర్శకతను నిర్ధారించడం మరియు కీలకమైన మీథేన్, వాతావరణంలోకి విడుదలైన మొదటి 20
జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో పాల్గొనే అన్ని వాటాదారుల సంవత్సరాలలో కార్బన్ డయాక్సై డ్ యొక్క వేడెక్కడం కంటే
పాత్రలు మరియు బాధ్యతలను నిర్వచిస్తుంది. 80 రెట్ లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. పర్యవసానంగా,
గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ
డ్రైవింగ్ క్లైమేట్ గోల్స్ మరియు క్లీన్ టెక్నాలజీస్
శిలాజ ఇంధనాన్ని ఉపయోగించడాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు
భారతదేశ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో మరియు
చూస్తున్నారు. అంతేకాదు ఆస్త మా వంటి తీవ్రమైన ఆరోగ్య
క్లీన్ టెక్నాలజీల స్వీకరణను ప్రోత్సహించడంలో కీలక పాత్ర
సమస్యలకు గ్యాస్ స్టవ్స్ కారణమని పరిశోధనలో తేలింది.
పోషించడానికి ICM సిద్ధంగా ఉంది. పోటీతత్వ కార్బన్ మార్కెట్‌ను
బర్కిలీ లీడ్ ది వే
సృష్టించడం ద్వారా, ICM తమ GHG ఉద్గారాలను కనీసం
ఖర్చుతో తగ్గించడానికి ఎంటిటీలను ప్రోత్సహిస్తుంది. ఈ మార్కెట్ ఈ రకమైన చట్ టా న్ ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం
మెకానిజం స్థిరమైన ప్రాజెక్టులలో పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది, క్లీన్ న్యూయార్క్ అయినప్పటికీ, ఇతర నగరాలు ఇప్పటికే ఒక
టెక్నాలజీల స్వీకరణను ప్రోత్సహిస్తుంది మరియు భారతదేశంలో ఉదాహరణగా నిలిచాయి. 2019లో కొత్త భవనాల్లో సహజ
తక్కువ-కార్బన్ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుంది.

S
కొత్త భవనాలలో శిలాజ ఇంధనాలను నిషేధించిన మొదటి US రాష్ట్రంగా
న్యూయార్క్ అవతరించింది
వాయువు హుక్‌అప్‌లను నిషేధించే కోడ్‌ను ఆమోదించిన మొదటి
US నగరంగా బర్కిలీ నిలిచింది, 2020లో శాన్‌ఫ్రాన్సిస్కో మరియు
2021లో న్యూయార్క్ నగరం వేగంగా వచ్చాయి.
K
సహజ వాయువు పరిశ్రమ నుండి పుష్‌బ్యాక్
చాలా కొత్త భవనాలలో సహజ వాయువు మరియు
ఇతర శిలాజ ఇంధనాలను నిషేధించిన యునైటెడ్ స్టేట్స్‌లో రా ష్ట్ర కొ త ్త చ ట ్టం స హ జ వా యు వు ప రి శ్ర మ చే
మొదటి రాష్ట్రంగా అవతరించడం ద్వారా వాతావరణ మార్పులకు విమర్శించబడింది, ఇది వినియోగదారుల ఎంపికను పరిమితం
వ్యతిరేకంగా పోరాటంలో న్యూయార్క్ ఒక స్మారక అడుగు చేస్తుందని వాదించారు. సహజవాయువుపై నిషేధం ఖర్చులను
వేసింది. ఈ నిర్ణయం వాతావరణ వాదులకు ప్రధాన విజయంగా పెంచుతుందని, పర్యావరణ పురోగతిని దెబ్బతీస్తుందని మరియు
A
పరిగణించబడింది, అయితే శిలాజ ఇంధన ప్రయోజనాల నుండి తక్కువ జనాభాకు అందుబాటు ధరలో ఇంధనాన్ని నిరాకరిస్తారని
పుష్‌బ్యాక్‌ను కూడా ఎదుర్కోవచ్చు. ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త చట్టం గురించి మరిన్ని వాతావరణ మార్పు ప్రయత్నాలు

ఈ చట్టం గ్యాస్-ఇంధన స్టవ్‌లు, ఫర్నేస్‌లు మరియు ప్రొపేన్ సహజవాయువుపై నిషేధం పక్కన పెడితే, న్యూయార్క్
హీటింగ్‌లను నిషేధిస్తుంది, అదే సమయంలో రాష్ట్రంలో నిర్మించిన రాష్ట్ర బడ్జెట్ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఇతర
కొత్త ఇళ్లలో ఇండక్షన్ స్టవ్‌లు మరియు హీట్ పంపుల వంటి కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తుంది, ఇందులో పర్యావరణ
పర్యావరణ అనుకూల పరికరాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. అనుకూల ఉద్యోగాలను సృష్టించే పబ్లిక్‌గా యాజమాన్యంలోని
అదనంగా, 2026 నాటికి ఏడు అంతస్తులలోని భవనాలకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ల ఏర్పాటు మరియు క్యాప్-
మరియు 2029 నాటికి ఎత్తైన భవనాలకు ఆల్-ఎలక్ట్రిక్ హీటింగ్ అండ్-ఇన్వెస్ట్ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఈ కార్యక్రమం ఎక్కువ కార్బన్
మరియు వంట తప్పనిసరి. పాదముద్రను కలిగి ఉన్న కంపెనీలను కాలుష్యానికి అనుమతులను
పొందవలసిందిగా నిర్బంధిస్తుంది. సేకరించిన ఆదాయం గ్రహం-
NY రాష్ట్రం యొక్క ప్లానెట్-వార్మింగ్ ఉద్గారాలలో
వేడెక్కడం కాలుష్యం యొక్క ప్రభావాన్ని భర్తీ చేసే కార్యక్రమాల
భవనాలు 32% వాటాను కలిగి ఉన్నాయి
వైపు వెళ్తుంది.
గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే న్యూయార్క్ స్టేట్
ఉద్గారాలలో 32% భవనాలు దోహదపడుతున్నాయని 2022లో

Team AKS www.aksias.com 8448449709 


16
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

5. సైన్స్ & టెక్నాలజీ


అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన చైనా తొలి పౌర ఓనివేదికలో తేలింది. ‘ఇంటర్నెట్‌ఇన్‌ఇండియా - 2022’ పేరిట
వ్యోమగామి ఐఏఎంఏఐ, కాంటార్‌ సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను
రూపొందించాయి. డిజిటల్‌చెల్లింపులు 2021తో పోలిస్తే 2022లో
చైనావిజయవంతంగా ముగ్గురు వ్యోమగాములను
13 శాతం వృద్ధి నమోదై 33.8 కోట్ల మంది వినియోగదారులకు
రోదసిలోకి పంపింది. వారిలో దేశ తొలి పౌరవ్యోమగామి
చేరాయి. ఇందులో 36 శాతం మంది గ్రామీణ భారతదేశానికి
కూడా ఉన్నారు. భూమికి 400 కిలోమీటర ్ల ఎత్తులోని తమ
చెందినవారు.
అంతరిక్షకేంద్రంలోకి ప్రవేశించారు. ఇది చైనా అంతరిక్ష
కార్యక్రమంలో కీలకముందడుగు. వాహనాలకు ఇంధనంగా హైడ్రోజన్‌స్వదేశీ సాంకేతిక
ముగ్గురు వ్యోమగాములు షెంజౌ-16 వ్యోమనౌకలో
పరిజ్ఞానం ఆవిష్కరణ
రోదసిలోకి పయనమయ్యారు. లాంగ్‌మా ర్చ్‌- 2ఎఫ్‌ రాకెట్‌ హైడ్రోజన్‌ను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే
దీన్ని మోసుకెళ్లింది. జియుక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగకేంద్రం స్వదేశీ పరిజ్ఞా న ం ఆవిష్కృతమైంది. కొన్నిదేశాల్లో ఇప్పటికే

S
నుంచి ఇది దూసుకెళ్లింది. ప్రయోగించిన 10 నిమిషాల తర్వాత
షెంజౌ-16 రాకెట్‌ నుంచి వేరైంది. నిర్దేశిత కక్ష్యలోకి చేరింది.
ముగ్గురు వ్యోమగాములు ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రయోగం
హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తుండగా భారత్‌లో ఇప్పటి
వరకు ఆ సాంకేతికత వినియోగంలో లేదు. అతి తక్కువ ఖర్చుతో
నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్‌ (ఉదజని)గా విడగొట్టి హైడ్రోజన్‌ను
K
విజయవంతమైందని చైనా మానవసహితఅంతరిక్ష కార్యక్రమ సెల్‌రూపంలో తయారుచేసి ఇంధనంగా మార్చేందుకు బాబా అణు
సంస్థ (సీఎంఎస్‌ఏ) పేర్కొంది. కొద్ది గంటల తర్వాత ఈవ్యోమనౌక పరిశోధన కేంద్రం (బార్క్‌), జేఎన్‌టీయూ హైదరాబాద్‌సంయుక్తగా
‘తియాంగాంగ్‌’ అంతరిక్ష కేంద్రంలోని కోర్‌మాడ్యూల్‌‘తియాన్హే’తో కృషి చేస్తున్నాయి. బార్క్‌ శాస్త్రవేత్తలు, జేఎన్‌టీయూలోని సెంటర్‌
అనుసంధానమైంది. అనంతరం ముగ్గురు వ్యోమగాములు ఆ రోదసి ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ విభాగంలోని ప్రొఫెసర్లువిజయలక్ష్మి,
కేంద్రంలోకి ప్రవేశించారు. తియాన్హేలో ఆరుగురు వ్యోమగాములు హిమబిందు ఆధ్వర్యంలో నాలుగేళ్ల పాటు పరిశోధనలు చేశారు.
A
ఉండటం ఇది రెండోసారి. కొత్త గా అంతరిక్ష కేంద్రంలోకి ఇవిపూర్తిస్థా యి లో ఫలితాలిచ్చాయి. వాహనాల్లో సీఎన్‌జీ
ప్రవేశించిన వారు ఐదు నెలల పాటు అక్కడేఉంటారు. సిలిండర్‌ తరహాలోహైడ్రోజన్‌ సిలిండర్‌ను అమర్చి ఇంధనంగా
వినియోగించవచ్చు. ప్రైవేటు సంస్థలు, అంకుర సంస్థలకు తమ
వీరిలోగుయ్‌ హచాయో చైనా తొలి పౌర వ్యోమగామిగా
పరిశోధనల ఫలితాలు, పరిజ్ఞానాన్ని అవగాహన ఒప్పందాల ద్వారా
గు ర్తిం పు ప ొం దా రు . ఆ య న బీ జిం గ్ ‌లో ని బె య్ ‌హాం గ్‌
ఇవ్వనున్నామని ప్రొఫెసర్‌హిమబిందు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు,
విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తాజా యాత్రలో
ఉత్తర్ప్ర
‌ దేశ్‌ వచ్చే రెండేళ్లలో 40 శాతం బస్సులకు ఇంధనంగా
ఆయన పేలోడ్‌ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తారు. చైనాతరఫున
హైడ్రోజన్‌ను వినియోగించనున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఇప్పటివరకూ రోదసిలోకి వెళ్లిన వారంతా సైనిక దళాల నుంచి
వచ్చినవారే. నీరు అంటే హైడ్రోజన్, ఆక్సిజన్‌అణువుల కలయిక. నీటితో
జల విద్యుత్‌ తయారుచేసినట్టే నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్‌లను
ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న 76 కోట్ల మంది
విడగొట్టి వాహనాలకు ఇంధనంగామార్చే ప్రక్రియ రెండున్నర
భారతీయులు
దశాబ్దాల క్రితమే దేశంలో మొదలయ్యింది. ఇప్పటికేబాబా
భారతజనాభాలో ఇంటర్నెట్‌క్రియాశీలక వినియోగదారుల అణు పరిశోధన సంస్థ తన సొంత అవసరాలకు, దేశ రక్షణకు
సంఖ్య తొలిసారిగా 50 శాతందాటింది. 2022 నాటికి దేశ అవసరమైన ప్రాజెక్టుల్లో వినియోగించే వాహనాలకు ఇంధనంగా
జనాభాలో 75.9 కోట్ల మంది (నగర, గ్రామీణ ప్రాంతాలుకలిపి) హైడ్రోజన్‌ను వినియోగించుకుంటోంది. నీటిని విడగొట్టాలంటే
నెలలో కనీసం ఒక్కసారైనా ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు తాజాగా అది స్వచ్ఛంగా ఉండాలి. అందుకు విద్యుత్‌ అవసరం. అందుకే

Team AKS www.aksias.com 8448449709 


17
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
శాస్త్రవేత్త లు వందల సంఖ్యలో పరిశోధనలు చేసి ఉదజనిని బృందం తొలిసారిగా గుర్తించింది. ఇన్నాళ్లూ ఈ ప్రొటీన్‌నిర్మాణంపై
ఇంధనంగా మార్చేందుకు తక్కువ విద్యుత్‌ను వినియోగించే అంతగా అవగాహన లేకపోవడంతో దాన్ని కృత్రిమంగా క్రియాశీలం
ఫార్ములాను రూపొందించారు. హైడ్రోజన్‌ బ్యాటరీ తయారు చేసే విధానాలను కనుగొనడం సాధ్యం కాలేదని పరిశోధకులు
చేసేందుకు సౌర విద్యుత్‌ను వినియోగిస్తున్నామని ప్రొఫెసర్‌ తెలిపారు. ప్రస్తుతం సంబంధిత వివరాలు అందుబాటులోకి
హిమబిందు తెలిపారు. పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా రావడంతో ఊబకాయం, దాని ఫలితంగా వచ్చే మధుమేహం
దీన్ని ఇంధనంగా వినియోగించుకోవచ్చని పలు ప్రయోగాల్లో వంటి వ్యాధులకు మెరుగైన చికిత్సామార్గాల ఆవిష్కరణ సులువు
నిరూపితమైందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రెండు నెలల కానుందని పేర్కొన్నారు.
క్రితం ‘హైడ్రోజన్‌వ్యాలీ ఇన్నోవేషన్‌ క్లస్టర్’‌ పేరుతో దేశవ్యాప్తంగా
గుండెపోటుతో మేధో సామర్థ్యాల క్షీణత
ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. తాగునీటితో పాటు ఆల్గే,
వ్యర్థ జలాల్లోంచి ఉదజని, ప్రాణవాయువును వేరు చేయాలన్నది సాధారణ వ్యక్తులతో పోలిస్తే గుండెపోటు బారిన
హైడ్రోజన్‌వ్యాలీ లక్ష్యం. పడవా
్డ రిలో మేధో సామర్యాథ్ లు వేగంగా క్షీణిస్తాయని అమెరికాలోని
జాన్స్‌ హాప్‌కిన్స్‌ మెడిసిన్‌ పరిశోధకులు తాజాగా గుర్తించారు.
కేలరీలను కరిగించే ‘అన్‌కప్లింగ్‌ప్రొటీన్‌1 (యూసీపీ1)’! 1971 నుంచి 2019 వరకు జరిపిన ఆరు వేర్వేరు అధ్యయనాల
ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులకు మెరుగైన ఫలితాలను సంయుక్తంగా విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని

మానవ శరీరంలో కేలరీలను కరిగించేలా ‘మంచి కొవ్వు’ను

S
చికిత్సలను ఆవిష్కరించే దిశగా కీలకముందడుగు పడింది.

అనుమతించే ‘అన్‌కప్లింగ్‌ ప్రొటీన్‌ 1 (యూసీపీ1)’ అనే కీలక


వారు నిర్ధారించారు. గుండెపోటుకు గురయ్యాక కొన్నాళ్ల వరకు
పరిస్థితులు బాగానే ఉన్నా దీర్ఘకాలంలోవారి జ్ఞాపకశక్తి, నిర్ణయాలు
తీసుకునే సామర్థ్యం వంటి వాటిపై తీవ్రప్రతికూల ప్రభావం
K
ప్రొటీన్‌కు సంబంధించిన అణుస్థాయి నిర్మాణాన్ని బ్రిటన్‌లోని పడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన అంతర్జాతీయ
A

Team AKS www.aksias.com 8448449709 


18
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

6. వార్తల్లో వ్యక్తులు
ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా మత్యుంజయ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు.
మహాపాత్ర రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా ఉన్న ఆయన
పదోన్నతిపై డీజీ అయ్యారు. జూన్‌ 1 నుంచి నియామకం
భారతవాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌
అమల్లోకి వస్తుందని డీఆర్‌డీవో తెలిపింది. మే 31న డీజీగా పదవీ
మత్యుంజయ్‌ మహాపాత్ర ప్రపంచ వాతావరణ సంస్థ ముగ్గురు
విరమణ చేసిన డాక్టర్‌ బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి స్థానంలో
ఉపాధ్యక్షుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు. ఐక్యరాజ్యసమితి తరఫున
రాజాబాబును నియమించారు.
పనిచేసే ఈ సంస ్థ వాతావరణ మార్పులు అధ్యయనం చేసి
ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, విపత్తులను ఎదుర్కొనేలా 35 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణి
సంసిద్ధం చేయడం వంటివిధులను నిర్వహిస్తుంది. వ్యవస్థల అభివృద్ధిపై రాజాబాబు పనిచేశారు. ఆర్‌సీఐలో ప్రోగ్రామ్‌
డైరెక్టర్‌గా బాలిస్టిక్‌మిసైల్స్‌డిఫెన్స్‌సిస్టమ్‌సామర్థ్యాల రూపకల్పన,
హిమాచల్‌సీజేగా జస్టిస్‌రామచంద్రరావు ప్రమాణం అభివృద్ధిలో కృషి చేశారు. భారత మొదటి ఉపగ్రహ క్షిపణి పరీక్ష
హిమాచల్‌ప్రదేశ్‌హైకోర్టు 28వ ప్రధాన న్యాయమూర్తిగా ‘మిషన్‌శక్తి’ని ఈయన నేతృత్వంలో విజయవంతంగా పరీక్షించారు.

S
జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ప్రమాణం చేశారు. ఆ రాష్ట్ర
రాజ్‌భ వన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌శి వ్‌ప్ర తాప్‌
శుక్లా ఆయనతో ప్రమాణం చేయించారు. 1966 ఆగస్టు
రాజాబాబు ఆంధ్రా వర్సిటీనుంచి మెకానిక్‌ ఇంజినీరింగ్‌లో
గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఐఐటీఖరగ్‌పు ర్‌ నుంచి మాస ్ట ర్ స్,
జేఎన్‌టీయూ నుంచి ఎంబీఏ చేశారు. 1988లోవైమానిక దళంలో
K
7నహైదరాబాద్‌లో జన్మించిన జస్టిస్‌ రావు ఉస్మానియా కెరీర్‌ ప్రారంభించిన ఆయన 1995లో డీఆర్‌డీవోలో చేరారు.
విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టభద్రులయ్యారు. ఆర్‌సీఐకి డైరెక్టర్‌ను నియమించే వరకూ రాజాబాబు ఇన్‌ఛార్జ్‌గా
ఉండనున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య
ఇస్రో హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ డైరెక్టర్గా
‌ మోహన్‌
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా
A
డీకే శివకుమార్‌బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్‌అధిష్న
ఠా ం దిల్లీలో భారతఅంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన
ప్రకటించింది. ఆ తర్వాతబెంగళూరులో భేటీ అయిన కాంగ్రెస్‌ మానవ అంతరిక్ష విమాన కేంద్రం (హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ) డైరెక్టర్‌గా
శాసనసభాపక్షం (సీఎల్పీ) సిద్ధరామయ్యను తమనేతగా ఏకగ్రీవంగా మోహన్‌ను నియమిస్తూ ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌ ఉత్తర్వులు
ఎన్నుకుంది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను, ఉపముఖ్యమంత్రిగా జారీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ సంచాలకులుగా విధులు
డీకే శివకుమార్‌ను నియమించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిర్వర్తిస్తున్న ఉమామహేశ్వరన్‌ ఉద్యోగ విరమణ చేయడంతో
నిర్ణయించారని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు ముగిసేంత ఆ య న స్ థా న ం లో మో హ న్ ను
‌ ని య మిం చా రు . ఆ య న
వరకూ డీకేశివకుమార్‌ పీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగుతారని తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌సెంటర్‌లో
స్పష్టం చేశారు. మే 10నజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌135 అసోసియేట్‌డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ పదోన్నతి పొందారు.
స్థానాలు గెలుచుకొని 1989 తర్వాత భారీ విజయాన్ని నమోదు గగన్‌యా న్‌ ప్రాజెక్టు పనులు ఇక మోహన్‌ ఆధ్వర్యంలోనే
చేసుకొంది. ఈ విజయంలో పీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్, మాజీ జరగనున్నాయి.
సీఎం సిద్ధరామయ్యలు కీలక పాత్ర పోషించారు.
వెస్ట్రన్‌కోల్‌ఫీల్డ్స్‌డైరెక్టర్గా
‌ పల్లె బుచ్చిరెడ్డి
డీఆర్‌డీవో క్షిపణుల వ్యూహాత్మక వ్యవస్థల డీజీగా హనుమకొండజిల్లా కమలాపూర్‌ మండల కేంద్రానికి
రాజాబాబు చెందిన పల్లె బుచ్చిరెడ్డి (పి.బి.రెడ్డి) ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఇండియాకు అనుబంధంగా ఉన్నవెస్ట్రన్‌కోల్‌ఫీల్స్డ్ ‌లిమిటెడ్‌డైరెక్టర్‌
హైదరాబాద్‌లోని క్షిపణులు, ప్యూహాత్మక వ్యవస్థల (ఎంఎస్‌ఎస్‌) (పర్సనల్‌)గా నియమితులయ్యారు. సామాన్య రైతు కుటుంబానికి
చెందిన ఆయన వెస్ట్రన్‌కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి

Team AKS www.aksias.com 8448449709 


19
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అదే సంస్థకు డైరెక్టర్గా
‌ ఎంపిక కావడం గమనార్హం. 2 నుంచి అయిదేళ్ల పాటు బంగా పదవిలో కొనసాగుతారని
ప్రపంచబ్యాంక్‌వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం
సీబీఐ నూతన డైరెక్టర్గా
‌ ప్రవీణ్‌సూద్‌
దిశగా వెళ్తుండటం, అభివృద్ధి చెందిన దేశాలు సైతం కఠిన
కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ (59)ను కేంద్ర దర్యాప్తు సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బంగా ఈకీలక బాధ్యతలు
సంస ్థ (సీబీఐ) కొత్త డైరెక ్ట ర్ ‌గా కేంద్రం నియమించింది. ఈ చేపట్టనున్నారు. ఫిబ్రవరిలో బంగాను ప్రపంచ బ్యాంక్‌అధ్యక్షుడిగా
మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూరెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో అమెరికా నామినేట్‌ చేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రకటించిన విషయం
ఉంటారని వెల్లడించింది. ప్రస్తుత డైరెక్టర్‌సుబోధ్‌కుమార్‌జైశ్వాల్‌ తెలిసిందే. బంగా ఇప్పటివరకు మాస్టర్‌ కార్డ్, జనరల్‌ అట్లాంటిక్‌
స్థానంలో ఆయనను ఎంపిక చేసినట్లు కేంద్రం వివరించింది. మే వంటిదిగ్గజ సంస్థల్లో అత్యున్నత హోదాల్లో పనిచేశారు.
25న జైశ్వాల్‌ పదవీ కాలం ముగుస్తున్న కారణంగా ఈ నిర్ణయం
తీసుకున్నట్లు తెలిపింది.
పార్లమెంట్‌రూపశిల్పి ప్రముఖ ఆర్కిటెక్ట్‌
బిమల్‌హస్ముఖ్‌పటేల్‌
సీబీఐడైరెక ్ట ర్ ‌ను ఎంపిక చేసే ప్యానల్‌ ప్రవీణ్‌ సూద్‌
నియామకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్‌
ప్యానల్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, సుప్రీం కోర్టు ప్రధాన నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.
న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ భవనాన్ని చెక్కిన శిల్పి ప్రముఖ
నేత అధిర్‌రంజన్‌చౌదరి సభ్యులుగా ఉన్నారు.

S
1986 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌ సూద్‌ గత
మూడేళ్ లు గా కర్ణా ట క డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దిల్లీ
ఆర్కిటెక్ట్‌బిమల్‌హస్ముఖ్‌పటేల్‌.

పార్లమెంట్‌కొత్త భవన రూపాన్ని డిజైన్‌చేసిన గుజరాత్‌కు


చెందిన హెచ్‌సీ పీ డిజైన్స్‌స ంస్థ యజమానే బిమల్‌ పటేల్‌.
K
ఐఐటీలో, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. దాంతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన పటేల్‌1961 ఆగస్టు 31న
న్యూయార్క్‌లోని సిరక్యూస్‌విశ్వవిద్యాలయంలోనూ విద్యాభ్యాసం జన్మించారు. ఆయన తండ్రి హస్ముఖ్‌చందూలాల్‌పటేల్‌వాస్తుశిల్పి.
చేశారు. 1960లో చందూలాల్‌ హెచ్‌సీ పీ సంస ్థ ను ప్రారంభించారు.
అహ్మదాబాద్‌లో ని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌
నేషనల్‌ఈ-గవర్నెన్స్‌గోల్డ్‌అవార్డు విజేత
అండ్‌టెక్నాలజీలో ఆర్కిటెక్చరల్‌ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్‌పూర్తి
A
ప్రవీణ్‌ సూద్‌ కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్‌ జిల్లాలకు చేశారు. ఆతర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రీజినల్‌
సూపరింటెండెంట్‌గా పనిచేశారు. బెంగళూరు నగరానికి డిప్యూటీ ప్లానింగ్‌లో పీహెచ్‌డీ సాధించారు. అదే యూనివర్సిటీకి 2012లో
కమిషనర్‌ఆఫ్‌పోలీస్‌(లా అండ్‌ఆరర్
్డ ‌)గాను సేవలు అందించారు. ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.
అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) , మైసూర్‌సి టీ పోలీసు
పార్లమెంట్‌తోపాటు బిమల్‌ పటేల్‌ ఎన్నో ప్రతిష్ఠాత్మక
కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. మారిషస్‌ ప్రభుత్వానికి
ప్రాజెక్టులకు డిజైన్‌చేశారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్‌
పోలీసు సలహాదారుగాను ప్రవీణ్‌ సూద్‌ పనిచేశారు. మెరుగైన
డెవలప్‌మెంట్, వారణాసిలోని కాశీవిశ్వనాథ్‌ ధామ్, పూరీలోని
ట్రాఫిక్‌ నిర్వహణకు సాంకేతికతను ఉపయోగించడం, పౌరులకు
జగన్నాథ ఆలయ బృహత్త ర ప్రణాళిక (మాస్ట ర్ ‌ప్లానింగ్‌) ను
సమర్థమైన సేవలను అందించడం వంటి కార్యక్రమాలతో ప్రవీణ్‌
రూపొందించింది ఆయన సంస్థే. తన ప్రతిభతో ఎన్నో అవార్డులు
సూద్‌కు 2011లో నేషనల్‌ ఈ-గవర్నెన్స్‌ గోల్డ్‌అవార్డు వచ్చింది.
పొందారు. ఆయన సేవలకు గానూ 2019లో కేంద్ర ప్రభుత్వం
2006లో ప్రిన్స్‌ మైఖేల్‌ ఇంటర్నేషనల్‌ రోడ్‌ సేఫ్టీఅవార్డు సైతం
బిమల్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఆయన అందుకున్నారు.
త్రికోణ ఆకారం అందుకే..
ప్రపంచ బ్యాంక్‌అధిపతిగా అజయ్‌బంగా
2019లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ ఠా త ్మకంగా చేపట్టిన
ప్రపంచబ్యాంక్‌ కొత్త అధ్యక్షుడిగా అజయ్‌ బంగా
సెంట్రల్‌ విస్టా పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌లో హెచ్‌సీపీ డిజైన్స్‌ సంస్థ
నియమితులయ్యారు. ప్రపంచబ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న
కన్సల్టెన్సీ బిడ్‌ను దక్కించుకుంది. అలా పార్లమెంట్‌ను డిజైన్‌
తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు. ఈఏడాది జూన్‌
చేసే బాధ్యత బిమల్‌ పటేల్‌కు దక్కింది. దేశ అభివృద్ధి, ప్రజల

Team AKS www.aksias.com 8448449709 


20
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఆకాంక్షలకు చిహ్నాంగా సరికొత్తగా పార్లమెంట్‌భవనాన్ని ఆయన కృత్రిమ కాళ్లతో ఎవరెస్టును అధిరోహించి హరి బుద్ధమగర్‌
డిజైన్‌ చేశారు. ‘రైజింగ్‌ ఇండియా’ను ప్రతిబింబించేలా దీన్ని రికార్డు
తీర్చిదిద్దామని బిమల్‌ తెలిపారు. పార్లమెంట్‌కొ త్త భవనాన్ని
రెండు కాళ్లనూ కోల్పోయిన బ్రిటీష్‌గూర్ఖామాజీ సైనికుడు
త్రికోణాకృతిలో తీర్చిదిద్దారు.
హరి బుద్ధమగర్‌(43) కృత్రిమ కాళ్లతో ఎవరెస్టును అధిరోహించి
పార్లమెంట్‌లో పురాతన భారతదేశాన్ని సూచించే మ్యాప్‌ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరానికి
చేరుకుని ఈవిభాగంలో తొలి వ్యక్తిగా నిలిచారు. ఈ మేరకు
పార్లమెంట్‌ నూతన భవనంలోని ఓ గోడపై ఉన్న మ్యాప్‌
నేపాల్‌ పర్యాటక శాఖ వివరాలను వెల్లడించింది. 2010లో
పురాతన భారతదేశాన్నిసూచించే విధంగా ఉంది. అందులో
బ్రిటన్‌కు చెందిన బ్రిటీష్‌గూర్ఖా రెజిమెంట్‌తరఫున అఫ్గానిస్థాన్లో

ప్రస్తుతం పాకిస్థాన్లో
‌ ఉన్న తక్షశిల, మరికొన్ని రాజ్యాలు కూడా
జరిగిన యుద్ధంలో హరి రెండు కాళ్లను కోల్పోయారు. ఆతర్వాత
ఉన్నాయి. ఈ మ్యాప్‌ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి ట్విటర్‌లో
కృత్రిమ కాళ్ల ను అమర్చుకున్న ఆయన 2018లోనే ఎవరెస్టు
షేర్‌ చేశారు. అఖండ భారత్‌ భావన అనేది ప్రస్తుత అఫ్గానిస్థాన్,
ఎక్కాలనుకున్నారు. అయితే 2017లో తెచ్చిన నిబంధనలు
పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయ్‌లాండ్‌లతో ఆయనకు అడ్డంకిగా మారాయి.రిట్‌ పిటిషన్‌ వేయడంతో ఆ
కూడిన భౌగోళిక ప్రాంతంతో ఉన్న అవిభక్త భారతదేశాన్ని నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో హరి 8,848.86
సూచిస్తుంది.

S
ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.75
స్మారక నాణెన్నీఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రత్యేక సందర్భాలను
మీటర్ల ఎత్తుకు చేరుకుని రికార్డు సృష్టించారు.

ఐరాస వలస విభాగానికి తొలి మహిళా డైరెక్టర్‌జనరల్‌


K
ఐక్యరాజ్యసమితి వలస విభాగమైన ఇంటర్నేషనల్‌
పురస్కరించుకొని ఆయా సంఘటనల, వ్యక్తుల సంస్మరణార్థం,
ఆర్గనైజేషన్‌ఫర్‌మైగ్రేషన్‌(ఐఓఎం)డైరెకర్
్ట ‌జనరల్‌గా అమెరికాకు
పథకాల ప్రచారం కోసం ఇలా నాణాలను తయారు చేసి విడుదల
చెందిన యామీ పోప్‌ఎంపికయ్యారు. ఈ సంస్థకు డైరెక్టర్‌జనరల్‌గా
చేస్తుంటుంది. వీటిని స్మారక నాణాలంటారు. 1964 నుంచి భారత
ఓ మహిళ ఎంపికవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుతం డిప్యూటీడైరెక్టర్‌
ప్రభుత్వం ఇలాచేస్తోంది. తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ జనరల్‌ హోదాలో ఉన్న యామీ ఈ మేరకు జరిగిన ఎన్నికలో
A
మరణానంతరం 1964లోమొదటిసారి స్మారక నాణన్ని విడుదల పోర్చుగీసు ప్రభుత్వ మాజీ మంత్రి ఆంటోనియోను ఓడించారు.
చేశారు. ఇప్పటివరకు ఇలాంటివి దాదాపు 150 దాకా వచ్చాయి.
సీనియర్‌నటుడు శరత్‌బాబు మరణం
అందులో భాగంగానే తాజాగా 75 రూపాయల నాణేన్ని కొత్త
పార్లమెంటు ఆరంభోత్సవ స్మారకంగా విడుదల చేశారు. 2011 తెలుగు, తమిళం, కన్నడ సహా పలు భాషా చిత్రాల్లో
కాయినేజ్‌ చట్టం ప్రకారం ఇలాంటిస్మారక నాణేలను ముద్రించే హీరోగా, విలన్‌గా, ఇతర పాత్రల్లో అలరించిన సీనియర్‌ నటుడు

అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ముంబై, హైదరాబాద్, శరత్‌బా బు (71) ఆరోగ్య పరిస్థితి విషమించిమరణించారు.
శరత్‌బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జులై
కోల్‌క తా, నోయిడాల్లోని ప్రభుత్వ నాణేల ముద్రణ కేంద్రాల్లో
31నశ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో విజయశంకర దీక్షితులు,
(మింట్‌)ల్లో ఇవి తయారవుతాయి.
సుశీలాదేవి దంపతులకు జన్మించారు. శరత్‌బాబుకు ఏడుగురు
27వ సారి ఎవరెస్టును అధిరోహించిన షెర్పా అన్నదమ్ములు, ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అన్నదమ్ముల్లో
శరత్‌బాబు మూడో వారు. 1973లో ‘రామరాజ్యం’ ద్వారాతెరకు
పాసన్గ్‌దావా అనే షెర్పా (పర్వతారోహకుల గైడ్‌) 27వ
పరిచయం అయ్యారు. తర్వాత కన్నె వయసు, మూడుముళ్ల బంధం,
సారి ఎవరెస్టు ఎక్కడం ద్వారాకామి రీటా పేరు మీద ఉన్న రికార్డును
సంసారం ఒకచదరంగం, సీతాకోకచిలుక, ఆపద్బాంధవుడు,
సమం చేశారు. 46 ఏళ్ల పాసన్గ్‌ ఎవరెస్టుశిఖరాన్ని 27వ సారి
అన్నయ్య, ఇది కథ కాదు వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో
అధిరోహించారని ఇమాజిన్‌ నేపాల్‌ ట్రెక్స్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌
నటించారు. వివిధ భాషల్లో దాదాపు 250కి పైగాచిత్రాల్లో నటించి
తెలిపారు.
తనదైన ముద్ర వేశారు. పలు టెలివిజన్‌ షోల్లోనూ కనిపించి

Team AKS www.aksias.com 8448449709 


21
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
మెప్పించారు. ఈటీవీలో ప్రసారమైన ‘అంతరంగాలు’ ధారావాహిక సోదరులు, షెవ్రాన్‌ గ్రూప్‌నుంచి గల్ఫ్‌ ఆయిల్‌ ఇంటర్నేషనల్‌
ఆయనను బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. కంపెనీ నియంత్రణనూ స్వీకరించారు. 1993లోఇండస్‌ ఇండ్‌
బ్యాంక్‌తో బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించారు. తదుపరి
ప్రముఖ రచయిత, కవి కేతు విశ్వనాథరెడ్డి మరణం
భారతీయుల నేతృత్వంలోని ఒకే ఒక స్విస్‌బ్యాంక్‌ఎస్‌.పి.హిందూజా
ప్రముఖ రచయిత, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బాంక్వీప్రైవీని జెనీవా కేంద్రంగా నెలకొల్పారు. బోఫోర్స్‌ కమీషన్ల
గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి (84) అనారోగ్యంతో మరణించారు. వివాదంలో చిక్కుకున్నా, కేసు నిరూపితం కాలేదు.
కేతు విశ్వనాథరెడ్డి వైయస్‌ఆ ర్‌ జిల్లాఎర్రగుంట ్ల మండలం
రంగశాయిపురంలో 1939, జులై 10న కేతు వెంకటరెడ్డి, నాగమ్మ
ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త అరుణ్‌గాంధీ మరణం
దంపతులకు జన్మించారు. 1963లో ఆయన రాసిన తొలి కథ ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త, జాతిపిత మహాత్మా
‘అనాదివాళ్లు’ ప్రచురితమయింది. అప్పటి నుంచి రాయలసీమ గాంధీ మనవడు అరుణ్‌గాంధీ (89) మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో
కథా సాహిత్యంలోనూ, సమాజంలో ఆధునిక ప్రగతిశీల భావాల మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1934, ఏప్రిల్‌14న
వ్యాప్తికి, రాయలసీమ సాహిత్య, ఉద్యమ కార్యాచరణలోనూ దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో మణిలాల్‌ గాంధీ, సుశీలామష్రువాలా
కేతు ఇతోధికంగా కృషి చేశారు. కడప జిల్లా గ్రామనామాలపై దంపతులకు అరుణ్‌ గాంధీ జన్మించారు. ఈయన రచయితగా,
పరిశోధన, మాండలికాలు, ఆధునిక తెలుగు వచనం, పత్రికల భాష, సామాజిక, రాజకీయకార్యకర్త గా తన తాత మహాత్మా గాంధీ

S
నిఘంటువులు, పాఠ్యపుస్తకాల రూపకల్పనకు ఎంతో సమయాన్ని
వెచ్చించారు. తెలుగు సాహిత్యంలో కథకునిగా, విద్యావేత్తగా,
పరిశోధకునిగా పేరు తెచ్చుకున్నారు. విశ్వనాథరెడ్డి రాసిన
అడుగుజాడల్లో నడిచారు. 1987లో కుటుంబంతో సహా
అమెరికాలో స్థిరపడిన అరుణ్‌గాంధీ, అక్కడ ఓ యూనివర్సిటీలో
ఎంకే గాంధీ ఇన్‌స్టిట్యూట్‌పేరిట అహింసకు సంబంధించిన సంసను
్థ
K
సాహితీ వ్యాసాలు ‘దృష్టి’ పేరుతో పుస్తకరూపంలో వెలువడ్డాయి. స్థాపించారు. ‘దిగిఫ్ట్‌ఆఫ్‌యాంగర్‌’, ‘అదర్‌లెసన్స్‌ఫ్రమ్‌మై గ్రాండ్‌
‘వేర్లు’, ‘బోధి’ అనే నవలలూ రాశారు. తాను పుట్టిన నేల, పెరిగిన ఫాదర్‌మహాత్మాగాంధీ’ అనే పుస్తకాలను రాశారు. అరుణ్‌గాంధీ
సమాజాన్ని ప్రధాన వస్తువుగా చేసుకుని గొప్ప కథలను రాశారు. వృత్తిరీత్యా జర్నలిస్టు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో 30 ఏళ్లు విధులు
పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన కడప, నిర్వర్తించారు. తన తాత జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘గాంధీ’
తిరుపతి, హైదరాబాద్‌లలో అధ్యాపకుడిగా పనిచేశారు. బీఆర్‌. సినిమాకు 1982లో భారత ప్రభుత్వం రాయితీప్రకటించినందుకు
A
అంబేడ్కర్‌సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌హోదాలో ఉద్యోగ అరుణ్‌గాంధీ విమర్శలు చేశారు. ఇలా డబ్బులు ఖర్చుచేయడానికి
విరమణ పొందారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్‌సీఈఆర్టీ ముఖ్యమైన విషయాలు ఉన్నాయంటూ ఓ వ్యాసం కూడా రాశారు.
సంపాదకుడిగానూ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ
తెలంగాణ సీఎం ప్రధాన సలహాదారుగా సోమేశ్‌కుమార్‌
రచయితల సంఘానికి అధ్యక్షుడిగానూ ఉన్నారు.
మాజీసీఎస్, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌
ప్రముఖ బిలియనీర్, హిందూజా గ్రూప్‌ఛైర్మన్‌ఎస్‌పీ ముఖ్యమంత్రి ప్రధానసలహాదారుగా నియమితులయ్యారు. మూడేళ్ల
హిందూజా మరణం పాటు క్యాబినెట్‌ హోదాలో ఆయన ఈ పదవిలోకొనసాగుతారు.
ప్రముఖ బిలియనీర్, హిందూజా గ్రూప్‌ఛైర్మన్, హిందూజా సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి
నలుగురు సోదరుల్లో పెద్దవారైన శ్రీ చంద్‌ పర్మానంద్‌ (ఎస్‌పీ) ఎ.శాంతికుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. - తెలంగాణ
హిందూజా (87) అనారోగ్యంతో లండన్‌లో మరణించారు. భారత, సీఎస్‌గా సోమేశ్‌కుమార్‌ 2019 డిసెంబరు 31 నుంచి దాదాపు
బ్రిటన్‌ ప్రభుత్వాల మధ్య సంబంధాలు పటిష్టం చేసేందుకు ఎస్‌పీ మూడేళ్ల పాటుపనిచేశారు. ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ
హిందూజా ఎంతో కృషి చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఆయనబ్రిటిష్‌ గతంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఈ ఏడాది
జాతీయుడిగా ఉన్నారు. 1964లో బాలీవుడ్‌సూపర్‌హిట్‌సినిమా జనవరిలో హైకోర్టు సమర్థించింది. ఈ విషయంలో కేంద్ర పరిపాలన
అయిన సంగమ్‌ను అంతర్జాతీయంగా పంపిణీ చేసిన హిందూజా, ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దుచేయడంతో
తదుపరి బ్రిటన్‌లోనిఅగ్రగామి కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన ఏపీకి బదిలీ అయ్యారు. ఏపీలో చేరిన కొద్ది రోజుల తర్వాత
సోమేశ్‌కుమార్‌స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు
1993లోఅశోక్‌లేలాండ్‌లో వాటా తీసుకున్న హిందూజా
చేసుకోగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

Team AKS www.aksias.com 8448449709 


22
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

7. ప్రభుత్వ విధానాలు
ముఖ్యమంత్రి శిఖో కామావో యోజన నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న యువత కోసం

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అవకాశాలను కల్పించే నమోదు ప్రక్రియ జూన్ 15 నుండి ప్రారంభమవుతుంది. సజావుగా

లక్ష్యంతో 'ముఖ్యమంత్రి సిఖో కమావో యోజన' (ముఖ్యమంత్రి అమలు చేయడానికి, యువ ప్రతిష్న్
ఠా (యువత పని చేసే ప్రదేశం)

నేర్చుకోండి మరియు సంపాదించండి పథకం) అనే కొత్త మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఆన్‌లైన్ ఒప్పందం ఏర్పాటు

పథకానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చేయబడుతుంది. ఈ ప్రక్రియ జూలై 31 నాటికి పూర్తవుతుందని,

పథకం యువకులకు వారి ఉపాధి మరియు ఆదాయ సామర్థ్యాన్ని యువత తమ శిక్షణను ప్రారంభించి ఆగస్టు 1 నుంచి పని

పెంపొందించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానంతో చేయడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

సన్నద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం

బహుళ రంగాలలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం 'ముఖ్యమంత్రి సిఖో కామావో యోజన'తో పాటు,

S
'ముఖ్యమంత్రి సిఖో కామావో యోజన' కింద, వివిధ
రంగాలలో సుమారు 700 రకాల పనులలో శిక్షణ ఇవ్వాలని
ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రంగాలలో ఇంజనీరింగ్, హోటల్
మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు
చురుకుగా పని చేస్తోంది. ప్రతి నెలా రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంట్ డేస్
నిర్వహిస్తారు, ఇక్కడ సుమారు 2.5 లక్షల మంది యువత స్వయం
K
మేనేజ్‌మెంట్, టూరిజం, ట్రావెల్, హాస్పిటల్ సర్వీసెస్, ITI, ఉపాధి కోసం రుణాలు పొందుతున్నారు. ఈ రుణాలు ప్రభుత్వ

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అకౌంటింగ్, హామీల ద్వారా మద్దతివ్వబడతాయి మరియు వడ్డీ రాయితీలను

చార్టర్డ్ అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ట్రీస్ మరియు కలిగి ఉంటాయి. ఈ బహుముఖ విధానం రాష్ట్ర యువత యొక్క

MSME పరిశ్రమలు ఉన్నాయి. విస్తృత శ్రేణి ఎంపికలు యువత విభిన్న ఆకాంక్షలు మరియు వ్యవస్థాపక ఆశయాలను తీర్చడం
A
తమ ఆసక్తులు మరియు ఆప్టిట్యూడ్‌లకు అనుగుణంగా ఫీల్డ్‌లను లక్ష్యంగా పెట్టుకుంది.

ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
IT హార్డ్‌వేర్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ 2.0
అర్హత మరియు స్టైపెండ్
IT హార్డ్‌వేర్ కోసం ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ 2.0
12వ తరగతి, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ లేదా పోస్ ట్ (PLI స్కీమ్)కి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువత ఈ పథకంలో నమోదు ఈ పథకం గణనీయమైన బడ్జెట్ వ్యయంతో రూ. 17,000 కోట్లు,
చేసుకోవడానికి అర్హులు. పాల్నే
గొ వారు వారి విద్యార్హతల ఆధారంగా దేశీయ ఐటీ హార్డ్‌వేర్ తయారీని ప్రోత్సహించడంలో ప్రభుత్వ
నెలవారీ స్టైఫండ్‌ను అందుకుంటారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన నిబద్ధ త ను ప్రదర్శిస్తోంది. ఇది భారతదేశంలో IT హార్డ్‌వేర్
వారికి నెలకు రూ.8000, ఐటీఐ పాసైన వారికి నెలకు రూ.8,500 తయారీని ప్రోత్సహించడం మరియు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ
అందజేయనున్నారు. అదేవిధంగా, డిప్లొమా లేదా అంతకంటే పర్యావరణ వ్యవస్థలో కీలకంగా దేశం యొక్క స్థానాన్ని మరింత
ఎక్కువ డిగ్రీ ఉన్న వ్యక్తులు నెలకు వరుసగా రూ. 9,000 మరియు బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
రూ. 10,000 అందుకుంటారు.
పథకం ద్వారా కవర్ చేయబడిన రంగాలు
ముఖ్యమైన తేదీలు మరియు నమోదు ప్రక్రియ
PLI స్కీమ్ 2.0 IT హార్డ్‌వేర్ పరిశ్రమలోని వివిధ
యువతకు నైపుణ్య శిక్షణ అందించే సంస్థలు జూన్ 7 రంగాలను కలిగి ఉంటుంది. వీటిలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు,

Team AKS www.aksias.com 8448449709 


23
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఆల్-ఇన్-వన్ PCలు, సర్వర్‌లు మరియు అల్ట్రా స్మాల్ ఫారమ్ పరిశ్రమకు గణనీయంగా తోడ్పడింది. మొబైల్ ఫోన్‌ల తయారీలో
ఫ్యాక్ట ర్ పరికరాలు ఉన్నాయి. ఈ రంగాలలో తయారీకి ప్రపంచంలోని రెండవ అతిపెద్ద తయారీదారుగా భారతదేశం
ప్రోత్సాహకాలను అందించడం ద్వారా, దేశీయ ఉత్పత్తిని పెంచడం యొక్క అద్భుతమైన మైలురాయిని సాధించడంలో ఈ రంగం
మరియు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్రభుత్వం యొక్క విస్తరణ చాలా ముఖ్యమైనది.
లక్ష్యంగా పెట్టుకుంది.
ఉపాధి అవకాశాలకు ఊతం
పెరుగుతున్న ఉత్పత్తి మరియు పెట్టుబడి
PLI పథకం 2.0 యొక్క కీలకమైన అంశాలలో ఒకటి
ఈ పథకం ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని అంచనా ఉపాధిపై దాని అంచనా ప్రభావం. ఐటీ హార్డ్‌వేర్ తయారీ రంగంలో
వేస్తుంది, దీని అంచనా పెరుగుదల విలువ రూ. 3.35 లక్షల కోట్లు. దాదాపు 75,000 మంది వ్యక్తులకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను
ఉత్పత్తిలో ఈ పెరుగుదల దేశీయ డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, పెంచడం ఈ పథకం లక్ష్యం. ఉపాధిలో ఈ పెరుగుదల
IT హార్డ్‌వేర్ కోసం ప్రపంచ తయారీ కేంద్రంగా భారతదేశాన్ని జీవనోపాధిని అందించడమే కాకుండా దేశం యొక్క మొత్తం
నిలబెడుతుంది. ఇంకా, ఈ పథకం పెరుగుతున్న పెట్టుబడి రూ. సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

విస్తరణను ప్రోత్సహిస్తుంది.

పథకం పదవీకాలం
S
2,430 కోట్లు, ఇది దేశంలో తయారీ సౌకర్యాల వృద్ధి మరియు
ఆయుష్మాన్ అసోం-ముఖ్య మంత్రి జన్ ఆరోగ్య యోజన
అస్సాం ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆయుష్మాన్
అసోం – ముఖ్య మంత్రి జన్ ఆరోగ్య యోజన అందుబాటులోకి
K
IT హార్డ్‌వేర్ కోసం PLI స్కీమ్ 2.0 ఆరు సంవత్సరాల మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం అన్వేషణలో ఒక
కాలవ్యవధిని కలిగి ఉంది. ఈ పొడిగించిన కాలం తయారీదారులకు ప్రధాన మైలురాయిని సూచిస్తుంది.
స్థిరత్వం మరియు ఖచ్చితత్వాన్ని అందిస్తుంది, వారి ఉత్పత్తి
ఆయుష్మాన్ అసోమ్: సమగ్ర ఆరోగ్య సంరక్షణ కవరేజీకి భరోసా
సామర్థ్ యా లను విస్తరించడంలో ప్రణాళిక మరియు పెట్టు బ డి
A
పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఆయుష్మాన్ అసోమ్ అనేది కుటుంబ ఆరోగ్య హామీ
పథకం, ఇది అస్సాంలోని కుటుంబాలకు సంవత్సరానికి రూ.5
గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థలో భారతదేశం యొక్క
లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్సను అందించడానికి
ప్రాముఖ్యత
రూపొందించబడింది. ఈ ప్రగతిశీల దశ ఆర్థిక అడ్డంకులను
ప్రపంచ ఎలక్ట్రా ని క్స్ తయారీ పర్యావరణ వ్యవస్థ లో విచ్ఛిన్నం చేయడం మరియు వారి ఆర్థిక స్థితితో సంబంధం
భారతదేశం ఒక ముఖ్యమైనదిగా ఉద్భవించింది. నైపుణ్యం కలిగిన లేకుండా నివాసితులందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు
వర్క్‌ఫోర్స్ మరియు విస్తారమైన వినియోగదారుల మార్కెట్‌తో అందుబాటులో ఉండేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది.
సహా దాని పోటీ ప్రయోజనాలతో, భారతదేశం గ్లోబల్ మేజర్‌లకు
వైద్య విద్య & పరిశోధన విభాగం యొక్క బాధ్యత
విశ్వసనీయ సరఫరా గొలుసు భాగస్వామిగా మారింది. PLI స్కీమ్
2.0 ఎలక్ట్రానిక్స్ తయారీకి ఇష్టపడే గమ్యస్థానంగా భారతదేశం అస్సాం ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వైద్య విద్య

యొక్క స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. & పరిశోధన విభాగం, ఆయుష్మాన్ అసోమ్‌ను అమలు చేసే
కీలకమైన బాధ్యతను స్వీకరిస్తుంది. పథకం యొక్క సజావుగా
ఐటీ హార్డ్వే
‌ ర్ సెక్టార్‌లో వృద్ధి
అమలు మరియు నిర్వహణను పర్యవేక్షించడంలో, ఉద్దేశించిన
భారతదేశంలో IT హార్డ్‌వేర్ రంగం స్థిరమైన వృద్ధిని లబ్ధిదారులకు చేరుకోవడంలో దాని విజయాన్ని నిర్ధారించడంలో
సాధించింది, దేశం యొక్క మొత్తం ఎలక్ట్రా ని క్స్ తయారీ ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది.

Team AKS www.aksias.com 8448449709 


24
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
విస్తృత కవరేజ్ మరియు లబ్ధిదారుల కుటుంబాలు సుమారు 26 లక్షల కుటుంబాలను కవర్ చేయడం ద్వారా

ఆయుష్మాన్ అసోమ్ విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ మరియు క్రమంగా 32 లక్షల కుటుంబాలకు విస్తరించడం ద్వారా,

విధానాలను అందిస్తుంది, దాని పరిధిలో మొత్తం 1578 వైద్య ఆయుష్మాన్ అసోమ్ ఆరోగ్య సంరక్షణ కవరేజీలో అంతరాన్ని

చికిత్సలు ఉన్నాయి. దాని ప్రారంభ దశలో, పథకం సుమారు తగ్గించడానికి ప్రయత్నిస్తుంది, సమాజంలోని బలహీన వర్గాల

26 లక్షల లబ్దిదారుల కుటుంబాలను కవర్ చేస్తుందని అంచనా రక్షణకు భరోసా ఇస్తుంది.

వేయబడింది, తద్వారా జనాభాలో గణనీయమైన భాగం ఉన్నతమైన ముఖ్య మంత్రి లోక్ సేవా ఆరోగ్య యోజన: ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య
ఆరోగ్య సంరక్షణ సేవలను పొందగలదని నిర్ధారిస్తుంది. సంరక్షణ ప్రయోజనాలు

అంత్యోదయ మరియు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రభావం ఆయుష్మాన్ అసోమ్‌తో పాటు, అస్సాం ప్రభుత్వం ముఖ్య

ముఖ్య మంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రారంభించడం మంత్రి లోక్ సేవా ఆరోగ్య యోజనను ప్రవేశపెట్టింది, ఇది

అంత్యోదయ భావన ద్వారా బలంగా ప్రభావితమైంది, సమాజంలోని ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఆరోగ్య సంరక్షణ

అత్యంత అట్ట డు గు వర్గా ల అభ్యున్నతిని నొక్కి చెబుతుంది. ప్రయోజన పథకం. ఆగస్ట్ 15 నుండి విడుదల కానున్న ఈ

S
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ రూపొందించిన ఈ ఆలోచన,
సమ్మిళిత పాలన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి
అనుగుణంగా ఉంది. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన నుండి
పథకం, ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన వారి వైద్య
ఖర్చుల కోసం గజిబిజిగా ఉండే రీయింబర్స్‌మెంట్ ప్రక్రియను
తొలగిస్తుంది. ఇది సమగ్ర ఆరోగ్య సంరక్షణ కవరేజీని నిర్రి
ధా స్తుంది,
K
గతంలో మినహాయించబడిన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగులు సౌకర్యవంతంగా నాణ్యమైన వైద్య సేవలను

ఎదుర్కొంటున్న పరిమితులను ఆయుష్మాన్ అసోమ్ పరిష్కరిస్తుంది, పొందేందుకు వీలు కల్పిస్తుంది.

తద్వారా ఈ బలహీన వర్గాలకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను స్మార్ట్ సిటీ మిషన్ విస్తరణ
అందిస్తుంది.
కేంద్ర గృహనిర్మాణం మరియు పట ్ట ణ వ్యవహారాల
A
అటల్ అమృత్ అభియాన్ సొసైటీ కీలక పాత్ర మంత్రిత్వ శాఖ తన స్మార్ట్ సిటీస్ మిషన్ గడువును జూన్ 2024
అటల్ అమృత్ అభియాన్ సొసైటీ ఆయుష్మాన్ అసోమ్ వరకు పొడిగించింది, మొత్తం 100 స్మార్ట్ సిటీలు తమ ప్రాజెక్ట్‌లను
యొక్క రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను పూర్తి చేయడానికి మరియు మిషన్ నుండి నేర్చుకునే విషయాలను
తీసుకుంటుంది. ఈ సొసైటీ పథకం యొక్క అతుకులు లేని అమలు డాక్యుమెంట్ చేయడానికి మరియు వ్యాప్తి చేయడానికి మరింత
మరియు పనితీరును నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, సమయాన్ని ఇస్తున్నాయి. ఈ చర్య భారతదేశం అంతటా ఇతర
అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం నగరాల్లో ప్రతిరూపం చేయడానికి మిషన్ కింద రూపొందించిన
ద్వారా సమ్మిళిత వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యం ఉత్తమ అభ్యాసాలు మరియు ఆవిష్కరణలను ప్రారంభిస్తుందని
కోసం శ్రద్ధగా పని చేస్తుంది. భావిస్తున్నారు.

ఆయుష్మాన్ భారత్: దేశవ్యాప్త సమగ్ర కవరేజీకి భరోసా 2015లో ప్రారంభమైన స్మార్ట్ సిటీస్ మిషన్, జనవరి
2016 మరియు జూన్ 2018 మధ్య పోటీ ప్రక్రియ ద్వారా
ఆయుష్మాన్ అసోమ్ ఆయుష్మాన్ భారత్ యొక్క విస్తృత
100 నగరాలను ఎంచుకుంది. ఈ నగరాలకు వాటి ప్రతిపాదిత
లక్ష్యాలతో సరిపెట్టుకుంది, ఇది భారతదేశం అంతటా ఆర్థికంగా
ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి ఎంపిక చేసిన తేదీ నుండి ఐదేళ్ల
బలహీనంగా ఉన్న కుటుంబాలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను
కాలపరిమితి ఇవ్వబడింది. వాస్తవానికి, మిషన్ 2023 జూన్ నాటికి
అందించడానికి ఉద్దేశించిన జాతీయ కార్యక్రమం. ప్రారంభంలో

Team AKS www.aksias.com 8448449709 


25
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
పూర్తి కావాల్సి ఉంది. అయితే, గడువుకు రెండు నెలలు మాత్రమే వేడుకలను జరుపుకునే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను
మిగిలి ఉండగా, 100 నగరాల్లో 50 నగరాలు 75% ప్రాజెక్టులను పాటించడంలో భాగంగా ఈ పథకం ఏప్రిల్ 1, 2023న
పూర్తి చేశాయి మరియు జూన్ నాటికి మిగిలిన పనులను పూర్తి ప్రారంభించబడింది. ఫిబ్రవరి 2023లో కేంద్ర బడ్జెట్ సందర్భంగా
చేయగలగాలి. ఈ కార్యక్రమం ప్రకటించబడింది మరియు కేంద్ర మంత్రి స్మృతి
ఇరానీ ప్రారంభించారు.
ప్రాజెక్ట్ పూర్తి
పదవీకాలం, డిపాజిట్ పరిమితులు మరియు వడ్డీ రేటు
పెద్ద నగరాల్లో 80% కంటే ఎక్కువ ప్రాజెక్టు లు
పూర్తయ్యాయి, చిన్న నగరాల పూర్తి రేటు 66% వద్ద ఉంది. మహిళలు రెండేళ ్ల కాలపరిమితితో MSSC ఖాతాను
స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ప్రతినెలా సగటున రూ.1,850z కోట్ల తెరవవచ్చు మరియు 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్
విలువైన 100 ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. అనేక నగరాల్లో, చేయవచ్చు. పథకంపై వడ్డీ రేటు సంవత్సరానికి 7.5%, ఇది ఇతర
మిషన్‌కు సంబంధించిన ఖర్చు వారి సాధారణ బడ్జెట్ వ్యయం చిన్న పొదుపు పథకాల కంటే ఎక్కువ. వడ్డీని త్రైమాసికానికి లెక్కించి
కంటే ఎక్కువగా ఉంటుంది. ఖాతాలో జమ చేస్తారు.

ప్రాజెక్ట్ వివరాలు

S
స్మార్ట్ సిటీస్ మిషన్‌లో మొత్తం 100 నగరాల ద్వారా
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ల స్థాపన జరిగింది,
ఉపసంహరణ నిబంధన

ఖాతాదారుడు ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత


ఖాతాలో జమ చేసిన మొత్తంలో 40% విత్‌డ్రా చేసుకునే
K
దీనికి మొత్తం రూ.11,775 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుతం, సదుపాయాన్ని పొందుతాడు. పథకం యొక్క ఈ ఫీచర్
స్మార్ట్ మొబిలిటీకి సంబంధించి 526, స్మార్ట్ ఎనర్జీకి 116, నీరు, ఖాతాదారుకు వారి అవసరాలకు అనుగుణంగా నిధులను
పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతకు 411, శక్తివంతమైన బహిరంగ ఉపయోగించుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది.
ప్రదేశాలు మరియు ఆర్థిక మౌలిక సదుపాయాలను సృష్టించడానికి
కనీస మరియు గరిష్ట డిపాజిట్ పరిమితులు
A
ఒక్కొక్కటి 343, సామాజిక మౌలిక సదుపాయాలకు 203
డిపాజిట్ చేయవలసిన కనీస మొత్తం 1000 రూపాయలు,
మరియు స్మార్ట్ గవర్నెన్స్‌కు 145 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
గరిష్టంగా 2 లక్షల రూపాయలు. అయితే, ఒక వ్యక్తి గరిష్ట డిపాజిట్
నిధులు మరియు బడ్జెట్
పరిమితికి లోబడి అపరిమిత సంఖ్యలో ఖాతాలను తెరవవచ్చు
మొత్తం రూ.71,000 కోట్లు నగరాలకు విడుదల చేయగా, మరియు ఒక ఖాతా మరియు మరొక ఖాతా తెరవడం మధ్య
అందులో రూ.38,000 కోట్లు కేంద్రం నుండి, మిగిలినవి రాష్ట్రాలు తప్పనిసరిగా మూడు నెలల వ్యవధి ఉండాలి.
మరియు పట్టణ స్థానిక సంస్థల నుండి. విడుదలైన నిధులలో
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం
దాదాపు 90% వినియోగించబడింది మరియు 2023-2024
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ మహిళలు తమ
బడ్జెట్‌లో కేటాయించిన రూ. 8,000 కోట్లు ప్రాజెక్టులను పూర్తి
పొదుపుపై వడ్డీ ప్రయోజనాలను పొందేలా ప్రోత్సహించడం
చేయడానికి సరిపోతాయి.
మరియు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పెట్టుకుంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తుంది, కాబట్టి

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) అనేది ఇందులో ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదు. మహిళలు ఈ పథకం

భారతదేశంలోని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కింద రెండవ పొదుపు ఖాతాను కూడా తెరవవచ్చు, అయితే మొదటి

చిన్న పొదుపు పథకం. భారతదేశం యొక్క 75వ స్వాతంత్ర్య ఖాతా తెరిచిన మూడు నెలల తర్వాత మాత్రమే.

Team AKS www.aksias.com 8448449709 


26
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇనిషియేటివ్ మరియు చొరవ సమగ్ర వ్యాధి నిఘా మరియు పర్యవేక్షణ, ముందస్తు

యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ హెచ్చరిక మరియు ప్రతిస్పందన, టీకా మరియు రోగనిర్ధారణ,
పరిశోధన మరియు అభివృద్ధి మరియు ఉత్పత్తి మరియు నిధులు
జంతు మహమ్మారి మరియు జూనోటిక్ వ్యాధులు జంతు
మరియు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఎనేబుల్‌లతో పర్యావరణ వ్యవస్థ
మరియు మానవ ఆరోగ్యానికి గణనీయమైన ముప్పును కలిగిస్తాయి
సమన్వయంపై దృష్టి పెడుతుంది.
మరియు వాటిని పరిష్కరించడానికి సమగ్ర విధానం అవసరం.
యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇనిషియేటివ్ మరియు వరల్డ్ వన్ హెల్త్ కోసం యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్

బ్యాంక్-ఫండ్డ్ యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ వన్ హెల్త్ వన్ హెల్త్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్-నిధులతో కూడిన
అనేవి వివిధ వాటాదారులతో కూడిన సమన్వయ మరియు సంపూర్ణ యానిమల్ హెల్త్ సిసమ్
్ట సపోర్ట్ వన్ హెల్త్ విధానాన్ని ఉపయోగించి
విధానం ద్వారా సంభావ్య జంతు మహమ్మారికి సంసిద ్ధ త ను మెరుగైన జంతు ఆరోగ్య నిర్వహణ వ్యవస్థ కోసం పర్యావరణ
మరియు ప్రతిస్పందనను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం వ్యవస్థను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్
ప్రారంభించిన సమగ్ర ప్రయత్నాలు. భారతదేశంలోని ఐదు రాష్ట్రాలను కవర్ చేస్తుంది మరియు జంతు

వన్ హెల్త్ అప్రోచ్‌ని అర్థం చేసుకోవడం

S
వన్ హెల్త్ అప్రోచ్ అనేది మానవ, జంతువు మరియు
పర్యావరణ ఆరోగ్యం యొక్క పరస్పర అనుసంధానాన్ని గుర్తించే
ఆరోగ్య నిఘాను బలోపేతం చేయడం, రోగనిర్ర
ధా ణ సామర్థ్యాలను
మెరుగుపరచడం, పశువైద్య సేవలను మెరుగుపరచడం మరియు
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి
K
సారిస్తుంది.
ఒక సంపూర ్ణ విధానం. జంతువులు మరియు మానవులకు
ముప్పు కలిగించే ఉద్భవిస్తున్న మరియు జూనోటిక్ వ్యాధులను ఇనిషియేటివ్స్‌లో పాల్గొన్న వాటాదారులు

ప రి ష ్కరిం చ డా ని కి వి భా గా లు మ రి యు వి భా గా ల లో ఈ కార్యక్రమాలు వివిధ వాటాదారుల మధ్య సహకారాన్ని


సహకరించుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. కలిగి ఉంటాయి. ఇందులో పశుసంవర ్ధ క మరియు పాడి
A
జంతువులు, మానవులు మరియు పర్యావరణం యొక్క ఆరోగ్యం పరిశ్రమ (DAHD), భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్, ఆరోగ్య
దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని వన్ హెల్త్ విధానం గుర్తిస్తుంది మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వ్యవసాయం
మరియు ఒక విభాగంలోని ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు,
ఇతరులపై సానుకూల ప్రభావాలను చూపుతుంది. పశువైద్య సంస ్థ లు , పరిశోధనా సంస ్థ లు , ప్రైవేట్ రంగం

యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యాలు మరియు ఇతర కీలకాంశాలు ఉన్నాయి. వాటాదారులు. దాదాపు
200 మంది వాటాదారులు లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు,
యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇనిషియేటివ్ భారతదేశం
జంతు మహమ్మారిని సమన్వయంతో పరిష్కరించడంలో వివిధ
యొక్క సంసిద్ధతను మరియు సంభావ్య జంతు మహమ్మారికి
వాటాదారుల నిబద్ధతను హైలైట్ చేశారు.
ప్రతిస్పందనను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టు కుంది . ఈ

Team AKS www.aksias.com 8448449709 


27
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

8. క్రీడలు
భారత్‌దే హాకీ జూనియర్‌ఆసియా కప్‌ సాధించింది. అంగద్‌వీర్‌సింగ్‌(13వ నిమిషంలో), అరిజీత్‌సింగ్‌
(20వ)చెరో గోల్‌తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు.
జూనియర్‌ పురుషుల హాకీ ఆసియా కప్‌లో డిఫెండింగ్‌
ప్రత్యర్థి తరపున అలీబషారత్‌(38వ) గోల్‌కొట్టాడు. ఆఖర్లో పాక్‌
ఛాంపియన్‌భారత్‌పాకిస్థాన్‌ను చిత్తుచేసి నాలుగో టైటిల్‌నెగ్గింది.
పెనాల్టీ కార్నర్లను మన రక్షణశ్రేణి గొప్పగా ఆపగలిగింది. చివరి
ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన భారత జట్టుగా
వరకూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించి భారత్‌విజేతగా నిలిచింది.
రికార్డు సృష్టించింది. మూడు టైటిళ ్ల తో పాక్‌ర ెండో స్థా నా నికి
పరిమితమైంది. ఫైనల్లో భారత్‌ 2-1 తేడాతో పాక్‌పై విజయం

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


28
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

9. నివేదికలు
విపత్తులతో ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మరణాలు ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), యునిసెఫ్‌ల నివేదిక వెల్లడించింది.
దీనికి ప్రధాన కారణంవాయు కాలుష్యమేనని తెలిపింది. వాతావరణ
దేశంలో 1970 నుంచి 2021 మధ్య సంభవించిన 573
మార్పులు, శిశువుల ఆరోగ్యానికి ఉన్నసంబంధాన్ని ఈ నివేదిక
ప్రకృతి విపత్తులతో 1,38,377 మంది ప్రాణాలు కోల్పోయారని
మదింపు చేసింది. శిశు జననాలు, వారి ఆరోగ్యంపైవేడిగాలులు,
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది.ఇదే
తుపానులు, వరదలు, కరవులు, కార్చిచ్చులు, వాయు కాలుష్యం,
కాలంలో ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన 12 వేల విపత్తుల కారణంగా
వలసలుమొదలైన వాటి ద్వారా వాతావరణ మార్పులు ప్రభావం
సుమారు 20 లక్షల మంది చనిపోయారని, రూ.35 లక్షల
చూపుతాయని తెలిపింది. ఈపరిస్థితిని మార్చాలంటే ఆర్థిక వనరుల
కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని డబ్ల్యూఎంవో వెల్లడించింది.
అవసరం చాలానే ఉందని ఈ నివేదిక స్పష్టంచేసింది. వాతావరణ
నాలుగేళ్ల కో సారి జరిగే డబ్ల్యూఎంవో సదస్సుప్రారంభమైన
మార్పులకు ప్రధాన కారణమైన అధికాదాయ దేశాల్లో కంటే అల్ప,
సందర్భంగా ఈ గణాంకాలను ప్రకటించింది. 2027 లోపు విపత్తుల
మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. బరువు

S
రాకపై హెచ్చరికల వ్యవస్థను మెరుగు పరుచుకోవాలన్న లక్ష్యాన్ని
చేరుకోవాలంటే చేయాల్సింది చాలా ఉందని స్పష్టం చేసింది.
డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్‌పెట్టేరీ టాలస్‌మాట్లాడుతూ.. విపరీత
తక్కువున్నశిశువుల్లో 15.6 శాతం మరణాలు, నెలలు నిండకుండా
పుట్టిన శిశువుల్లో 35.7 శాతం మరణాలకు ఇళ్లల్లో పెరుగుతున్న
వాయు కాలుష్యమే కారణం. గాంబియాలో జరిపినపరిశోధన
K
వాతావరణ పరిస్థితుల వల్ల 1970 - 2021 మధ్య కాలంలో ఒక్క
ప్రకారం.. ప్రతి ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలకు పిండంపై 17
అమెరికాలోనే రూ.14 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. 10 మరణాల్లో
శాతం ఒత్తిడి అధికంగా పడుతోంది. భారత్‌లోనూ పర్యావరణ
9 మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నమోదయ్యాయి.
మార్పులకు ఎక్కువగా గురవుతున్న జిల్లాల్లో బాలింతలు, శిశువుల
ఇలాంటి విపత్తులకు బలహీన సమూహాలే ఎక్కువ నష్టపోతాయని
ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటోందని నివేదిక పేర్కొంది.
A
తాజాగా బంగ్లాదేశ్, మయన్మార్‌ల ను వణికించిన మోచా
తుపాను నిరూపించింది. అయితే ఒకప్పుడు ఇలాంటితుపాన్లకు బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.6.83 లక్షల కోట్లు
అక్కడ వందల మంది చనిపోయేవారు. హెచ్చరికల వ్యవస ్థ
గత ఆర్థిక సంవత్సరం (2022 - 23) ముగింపు
మెరుగుపడటంతో అది పదుల సంఖ్యకు దిగి వచ్చింది. మనుషుల
నాటికి అన్ని బ్యాంకుల్లో కలిపి ఉన్న డిపాజిట్లు రూ.6.83 లక్షల
మరణాలకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణమవుతుండగా.
కోట్లకు చేరాయి. ఇది అంతకుముందు ఏడాది (2021 - 22)
వరదల వల్ల ఎక్కువగా ఆస్తి నష్టం సంభవిస్తోందని పేర్కొన్నారు.
కంటే రూ.50,481 కోట్లు అదనం. ఇదే కాలవ్యవధిలో బ్యాంకుల
ఆసియాలో గత 50 ఏళ్ల కాలంలో 3,600 విపత్తులు ఏర్పడగా
రుణాల పంపిణీరూ.81,564 కోట్లు అదనంగా పెరిగి రూ.8.13
9,84,263 మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.11 లక్షల కోట్ల
లక్షల కోట్లకు చేరినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ)
ఆస్తి నష్టం సంభవించింది అనిడబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
తాజా నివేదికలో వెల్లడించింది. డిపాజిట ్ల మొత్తంతో పోలిస్తే
91 శాతం శిశు మరణాలు అల్పాదాయ దేశాల్లోనే: ఇచ్చిన రుణాల నిష్పత్తి 119.16 శాతానికి చేరింది. గతేడాది

డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్‌ల నివేదిక ప్రాధాన్య రంగాలకు అత్యధికంగా రూ.2.01 లక్షలకోట్లకు పైగా


అప్పులిచ్చినట్లు వివరించింది.
నెలలు నిండకుండా పుట్టిన పిల్లలో 91 శాతంమరణాలు
అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే నమోదవుతున్నాయని ప్రపంచ

Team AKS www.aksias.com 8448449709 


29
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ముఖ్యాంశాలు.. జూన్‌- సెప్టెంబరు మధ్య ఎక్కువగా నమోదయ్యాయి.
రై తు ల కు పూ ర్తి స్ థా యి లో ప ం ట సా గు రు ణా లు 2022లోభారత్, బంగ్లాదేశ్‌ల్లో వర్షాకాలం ప్రారంభానికి
ఇవ్వలేకపోయాయి. లక్ష్యంలో 87 శాతమే చేరుకొని రూ.59,060 ముందే వరదలు సంభవించాయి. అస్సాంలో మేలోనే వరదలు
కోట్లు పంపిణీ చేశాయి. వచ్చాయి. జూన్‌లో మళ్లీ జల విలయం చోటు చేసుకుంది.రాష్ట్రంలో
వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనుల పెట్టుబడుల కోసం దాదాపు 50 లక్షల మంది ఆ వరదల ప్రభావానికి గురయ్యారు.
రూ.44,644 కోట్లు ఇచ్చారు. ఇది లక్ష్యం కన్నా 26 శాతం అదనం. తుపానవ
్ల ల్ల నిరుడు దక్షిణాసియాలో 11 లక్షల మంది అంతర్గతంగా
వలసబాట పట్టాల్సివచ్చింది. అసని తుపాను కారణంగా
విద్యా రుణాలు రూ.679 కోట్లు పంపిణీ చేశారు. ఇది 25
ఆంధ్రప్రదేశ్‌లో 1,500 మందినిర్వాసితులయ్యారు. మరోవైపు
శాతం అదనం.
భారత వాతావరణ శాఖ వెలువరించిన నివేదికప్రకారం.. 2022లో
గృహ రుణాల పద్దు కింద లక్ష్యం కంటే 44 శాతం
అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా దేశంలో 2,227
అదనంగా రూ.4,559 కోట్లు అందజేశారు.
మంది మృత్యువాతపడ్డారు. ఆ తరహా మృతుల సంఖ్య 2021లో

S
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం రూ.86,598
కోట్లు ఇచ్చారు. లక్ష్యం కంటే 74 శాతం ఎక్కువ.

ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద రూ.9,266 కోట ్ల


1,750గా, 2020లో 1,338గా నమోదైంది.

ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ నివేదిక


వచ్చేఅయిదేళ్ల లో ప్రపంచ తాపమానం పెరుగుదల
K
రుణాలిచ్చారు.
పరిమితిని తాత్కాలికంగా అధిగమించే అవకాశం మూడింట
పీఎం స్వనిధి పథకం మొదటి దశ కింద 3.52 లక్షల
రెండు వంతులు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం
మంది వీధి వ్యాపారులకు, రెండో దశలో 1.24 లక్షల మందికి
హెచ్చరించింది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల
రుణాలిచ్చారు.
సెల్సియస్‌ (2.7 డిగ్రీల ఫారెన్‌హీట్‌) వద్ద నిలువరించకపోతే
A
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద ప్రపంచమంతటా పర్యావరణ విధ్వంసం పెచ్చరిల్లుతుంది. అందుకే
రూ.995 కోట్ల అప్పులిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌
వద్ద కట్టడి చేయాలని 2015లో పారిస్‌ వాతావరణ ఒప్పందం
ప్రకృతి విపత్తుల కారణంగా భారత్‌లో నిర్వాసితులైన వారి
చేసుకున్నారు. కానీ, ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను ఆశించిన
సంఖ్య 25 లక్షలు
స్థాయిలోఅరికట్టలేకపోతున్నందున 2030 తర్వాత భూ ఉష్ణోగ్రత
తుపాన్లు, వరదల వంటి ప్రకృతి విపత్తుల కారణంగా పెరుగుదల 1.5 డిగ్రీలకు చేరుకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ
భారత్‌లో నిరుడు దాదాపు 25 లక్షల మంది నిర్వాసితులయ్యారు. వచ్చారు. అయితే, అంతకంటే ముందేప్రమాదం ముంచుకు
ఈ తరహా బాధితుల సంఖ్య దక్షిణాసియా వ్యాప్తంగా 1.25 కోట్లుగా వస్తోందని, ఎల్‌నినో, లానినా సయ్యాట వల్ల ఇప్పటి నుంచి 2027
నమోదైంది. జెనీవాలోని ‘అంతర్గత నిర్వాసితుల పర్యవేక్షణ కేంద్రం లోపు 1.5 డిగ్రీలకు మించి భూతాపం పెరిగే అవకాశముందని
(ఐడీఎంసీ)’ తాజా నివేదిక ఈ మేరకు గణాంకాలను వెల్లడించింది. ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ తాజా నివేదిక పేర్కొంది.
అందులోని వివరాలప్రకారం.. ప్రకృతి విపత్తుల కారణంగా
వాతావరణ రికార్డులను నమోదు చేయడం ఆరంభించినప్పటి
గతేడాది దక్షిణాసియాలోని అన్నిదేశాల్లో ప్రజలు అంతర్గతంగా
నుంచి ఎన్నడూ లేని విధంగా రాగల అయిదేళ్లూ భూమికి అత్యుష్ణ
నిర్వాసితులయ్యారు. అయితే వారి సంఖ్యపాకిస్థా న్ , భారత్,
సంవత్సరాలుగా నిలిచిపోయే అవకాశం 98 శాతం ఉన్నట్లు దీని
బంగ్లాదేశ్‌లలో చాలా ఎక్కువగా ఉంది. అంతర్గత వలసలు నిరుడు

Team AKS www.aksias.com 8448449709 


30
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సారాంశం. ఎల్‌నినో వల్ల పెరగనున్న వేడి శాశ్వతం కాదనీ, 2030 చెందిన అర్పితా మొండల్, ఐఎండీకి చెందిన అరులాలన్‌ఉన్నారు.
లోపు తరచుగా ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలను దాటవచ్చని శాస్త్రజ్ఞులు ఈ శాస్త్రవేత్త లు రూపొందించిన నివేదికను విడుదలచేశారు.
వివరించారు. ప్రస్తుతం అధ్యయనం చేసిన ప్రాంతం ప్రపంచంలోనే వడగాలులకు
కేంద్రంగానివేదిక అభివర్ణించింది. దీని పర్యవసానాలు చాలా
మానవ తప్పిదాలతో వడగాలుల తీవ్రత
తీవ్రంగా ఉంటున్నాయంది.వాతావరణంలో వచ్చిన మార్పుల
ఏప్రిల్‌చివరి రెండు వారాల్లో భారత్, బంగ్లాదేశ్, కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వడగాలులు సాధారణంగా మారడమే
థా యి లాం డ్ , లా వో స్ ‌లో రి కా ర్డు స్ థా యి లో ఉ ష్ ణోగ్ర త లు కాదు, ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నమోదయ్యాయి. భారతదేశంలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో ఏప్రిల్ వాతావరణంలో గణనీయమైన మార్పు రాకముందుతో పోల్చితే
18న అత్యధికంగా 44 డిగ్రీలు, థాయిలాండ్‌లోని టాక్‌నగరంలో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలుపెరిగాయి.
గతంలోఎన్నడూ లేనంతగా 45.4 డిగ్రీలు, బంగ్లాదేశ్‌లో ని
ఢాకాలో గత దశాబ్దంలోనే అత్యధికంగా ఏప్రిల్‌15న 40.6 డిగ్రీల
50% ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లావోస్‌లోని సైన్యబులి ప్రావిన్స్‌లో ఉత్తర భారతంతో పోలిస్తే, ఈ వర్షాకాలంలో దక్షిణాదిలో

S
ఏప్రిల్‌ 19న నమోదైన 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఆల్‌టైమ్‌ రికార్డు.
ఇలా తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అదీ పొడి
వాతావరణం, ఉక్కపోతలతో కూడటంతో అకస్మాత్తుగా వడదెబ్బ
వానలు ఎక్కువగా పడే అవకాశాలుఉన్నాయని ద సౌత్‌ ఆసియా
క్మే
లై ట్‌అవుట్‌లుక్‌ఫోరమ్‌(ఎస్‌ఏఎస్‌సీఓఎఫ్‌)తెలిపింది. ఆ సంస్థ
అంచనాల ప్రకారం, దేశంలో 18.6% జనాభా ఈసారి సాధారణం
K
కేసులు భారీగా పెరిగాయి. వడదెబ్బకు ఏప్రిల్‌ 16న ఒక్కరోజే కంటే తక్కువ వర్షపాతం, 12.7% జనాభా సాధారణం కంటే
ముంబయిలో 13 మంది మృతి చెందగా, 60 మంది ఆసుపత్రి ఎక్కువ వర్షపాతం చూస్తారు. ఉత్తర భారత ప్రాంతాల్లో సాధారణం
పాలయ్యారని అధికారిక సమాచారం. అనధికారిక సమాచారం కంటే 52% తక్కువ వర్షపాతం నమోదయ్యేసంభావ్యత ఉంది.
ప్రకారం 650 మంది ఆసుపత్రుల్లో చేరగా మృతుల సంఖ్య దక్షిణ, తూర్పు భారత ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటేఎక్కువ
A
కూడా ఎక్కువే. థాయిలాండ్‌లోనూమరణాలు సంభవించాయి. వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 50% అధికంగా ఉన్నాయని
వడగాలులు, ఎండ తీవ్రత బారిన పడి ఎంతమంది చనిపోయారనేది తెలిపింది.
కొన్ని నెలల తర్వాత గాని కచ్చితంగా తెలియదు.
గుర్తుతెలియని వర్గాల నుంచి ప్రాంతీయ పార్టీలకు
మానవ తప్పిదాల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల
రూ.887.55 కోట్ల విరాళాలు
కారణంగా ఏప్రిల్‌లో రికార్డు స్థా యి లో భారత్, బంగ్లాదేశ్,
దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు 2021 - 22
థాయిలాండ్, లావోస్‌లో ఉక్కపోతతో కూడిన వడగాలుల
ఆర్థిక సంవత్సరంలో గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.887.55
(హ్యుమిడ్‌ హీట్‌వేవ్‌) తీవ్రత ప్రభావం సాధారణం కంటే 30
కోట్లు విరాళాలుగా వచ్చాయని అసోసియేషన్‌ ఆఫ్‌డెమోక్రటిక్‌
రెట్లు ఎక్కువగా ఉందని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తల
రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక తాజాగా వెల్లడించింది. వాటిమొత్తం
బృందం పేర్కొంది. యునైటెడ్‌కింగ్‌డ మ్‌ (యూకే), ఫ్రాన్స్,
రాబడిలో ఇది 76 శాతమని తెలిపింది. అంతకుముందు ఏడాది
భారత్, నెదర్లాండ్స్, థాయిలాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెన్యా,
వచ్చినరూ.263.93 కోటతో
్ల పోలిస్తే ఇది చాలా ఎక్కువని పేర్కొంది.
అమెరికా తదితర దేశాలకు చెందిన 22 మంది శాస్త్రవేత్తలు ఈ
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రూ.20 వేల కంటే తక్కువ మొత్తం
అధ్యయనంలో పాల్గొన్నారు. ఇందులో భారత్‌ నుంచి తిరుపతి
ఇచ్చిన వారు, ఎలక్టోరల్‌ బాండు ద్వారా విరాళం ఇచ్చిన వారి
ఐఐటీకి చెందిన చంద్రశేఖర్‌ బహినిపాటి, దిల్లీ ఐఐటీకి చెందిన
వివరాలను పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సిన అవసరం
ఎస్‌.టి.చైత్ర, ఉపాసనా శర్మ, అన్సు ఓగ్రా, ముంబయి ఐఐటీకి

Team AKS www.aksias.com 8448449709 


31
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
లేదు. ఎలక్టోరల్‌బాండ్లు, సేల్స్‌ఆఫ్‌కూపన్స్, రిలీఫ్‌ఫండ్స్, ఇతర ముఖ్యాంశాలు..
మార్లు
గా , వాలంటరీ కంట్రిబ్యూషన్‌లు, మోర్చాల ద్వారా సేకరించే భూ తా ప ం పె రు గు తోం ద ని 9 0 శా తా ని కి పై గా
నిధులు మొదలైనవి ఇలాంటి గుప్త విరాళాల కిందకే వస్తాయని అభిప్రాయపడ్డారు.
ఏడీఆర్‌వెల్లడించింది.
86 శాతం మంది పర్యావరణ మార్పుల ప్రభావానికి
తాజాగా ప్రాంతీయ పార్టీలకు వచ్చిన రూ.887.55 కోట్లలో గురైనట్లు తెలిపారు. భూతాపం పెరుగుదలకు మానవచర్యలతో
93.26 శాతం ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చినవేనని స్పష్టం పాటు పర్యావరణ అంశాలూ కొంత మేర కారణమని పలువురు
చేసింది. గుర్తింపు పొందిన 54 ప్రాంతీయ పార్టీలను ఈ సర్వే అభిప్రాయపడ్డారు.
కోసం పరిగణనలోకి తీసుకోవాలని ముందుగా అనుకున్నప్పటికీ
భూతాపం పెరుగుదల, పర్యావరణ మార్పుల ప్రభావం
28 పార్టీలు మాత్రమే వార్షిక ఆడిట్, విరాళాల నివేదికలను
కుటుంబాలపై పడుతోంది. వ్యక్తిగతంగానూ దీని పర్యవసానాలను
సమర్పించాయని తెలిపింది. మిగతావి ఏదో ఒక రిపోర్టు ను
చవిచూస్తున్నాం. ఇప్పటికిప్పుడు నష్టం కలిగిస్తోంది.అంతేకాక
మాత్రమే అందించాయని వెల్లడించింది. 2021 - 22 ఆర్థిక
రానున్న 20 ఏళ్లలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నట్లు
సంవత్సరంలో 27 ప్రాంతీయ పార్టీల సంపాదనరూ.1,165.58

కోట్లు మాత్రమేనని ఏడీఆర్‌తేల్చిచెప్పింది.

S
కోట్లు కాగా, అందులో తెలిసిన దాతల ద్వారా వచ్చినవి 145.42
అత్యధిక మంది పేర్కొన్నారు. ప్రధానంగా అంటు వ్యాధులు
ప్రబలడం, వడగాడ్పుల ముప్పు పెరగడం వంటివి ఎక్కువ
అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.
K
2021 - 22లో గుర్తుతెలియని వనరుల ద్వారా
ప దే ళ ్ల లో వ ర ్ష పా త ం లో మా ర్పు ల ను స ్ప ష ్టం గా
ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక ఆదాయం డీఎంకేకు (రూ.306.025
గుర్తిస్తున్నామని, వర్షాలు పెరగడం లేదాతగ్గడం జరిగిందని చాలా
కోట్లు ) వచ్చింది. దాని తర్వాతి స్థా నా ల్లో వరుసగాబిజూ
మంది వెల్లడించారు. 44 శాతం మంది వర్షపాతం తగ్గిందని
జనతాదళ్‌ (రూ.291.096 కోట్లు), తెరాస (ప్రస్తుతం భారాస)
అభిప్రాయపడగా 34 శాతం మంది పెరిగిందని పేర్కొన్నారు.
A
(రూ.153.037 కోట్)లు , వైకాపా (రూ.60.168 కోట్)లు నిలిచాయి.
రూ.3.64 కోట్లతో తెదేపా ఎనిమిదో స్థానంలో ఉంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే రోజులు గతంలో కంటే
పెరిగాయి.
భూతాపం అంతకంతకూ పెరుగుతోంది!
స్వలింగ వివాహాలు ప్రకృతి విరుద్ధం
పెరుగుతున్న భూతాపం, వాతావరణ మార్పులు ప్రజల
దైనందిన జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని భారతదేశంలో స్వలింగ వివాహాలు ప్రకృతి విరుద ్ధ మ నీ, ఈ తరహా

ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్‌ పెళ్లిళ్లను చట్టబద్ధం చేయడం భారతీయ సమాజంలో అరాచకానికి

తరాలపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా సామాజిక, ఆర్థిక దారి తీస్తుందని మహారాష్ట్రలోని పుణెకు చెందిన ‘దృష్టిస్త్రీ అధ్యయన్‌

సవాళ ్ల కు కారణమవుతాయని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రబోధన్‌ కేంద్ర’ అధ్యయనం తేల్చింది. ఈ సంస్థ దేశమంతటా

అమెరికాలోని యేల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ 13 భాషలు మాట్లాడే 57,614 మందిని సర్వే చేసింది. ఇందులో

కార్యక్రమం (వైసీసీసీసీ), సెంటర్‌ ఫర్‌ ఓటింగ్‌ ఒపీనియన్‌ అండ్‌ 18-25 ఏళ్లు, 26-40, 41-60 వయో వర్గాలకు చెందిన స్త్రీ

ట్రెండ్స్‌ఇన్‌ఎలక్షన్‌రీసెర్చ్‌(సీ-ఓటర్‌) సంయుక్తంగా ‘పెరుగుతున్న పురుషులు, తృతీయ లింగానికి చెందినవారూ ఉన్నారు.

భూతాపం.. భారతీయుల అవగాహన’ అనే అంశంపై 2022లో సర్వేలో పాల్గొన్న వారిలో 91 శాతం స్వలింగ వివాహాలను
నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. చట్ట బ ద్ధం చేయడం అనుచితమనీ, 83.9 శాతం ఈ తరహా

Team AKS www.aksias.com 8448449709 


32
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
వివాహాలు తీవ్ర ఆందోళనకరమనీ పేర్కొన్నారు.ముఖ్యంగా 2020 - 21లో ప్రపంచమంతటా 2.9 లక్షల గర్భిణి
పెద్ద వయసు వారు స్వలింగ వివాహాలను ప్రకృతి ధర్మానికి మరణాలు, 19 లక్షల గర్భస్థ శిశుమరణాలు, 23 లక్షల నవజాత
విరుద్ధమైనవిగా పరిగణిస్తున్నారు. ఇలాంటి వివాహాలను చట్టబద్ధం శిశు మరణాలు సంభవించాయని నివేదిక వెల్లడించింది.
చేసినదేశాల్లో చట్టపరమైన, సంఘపరమైన సమస్యలు తలెత్తాయని
2020 - 21లో ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా మరణాలు
పలువురు పేర్కొన్నారు. ఈఅధ్యయన కేంద్రం తన సర్వే ఫలితాలను
45 లక్షలు నమోదు కాగా, వాటిలో 7.88 లక్షల మరణాలు భారత్‌
ప్రజలందరికీ అందుబాటులో ఉంచింది. స్వలింగ వివాహాలను
లోనే సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా సంభవించినజననాల్లో
చట ్ట బ ద్ధం చేయాలంటూ దాఖలైన పిటిషన్ల ను సుప్రీంకోర్టు లో
17 శాతం భారత్‌లో నే చోటు చేసుకున్నాయి. ఈ తరహా
అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పది రోజుల పాటు
మరణాలు భారత్‌లోఅధికంగా ఉండటానికి ఇది కూడా ఓ కారణం
ఏకధాటిగా విచారించిన విషయం తెలిసిందే.
అయ్యుండొచ్చని నివేదిక తెలిపింది.

2022లో వలసపోయిన వారు 7.1 కోట్ల మంది కాలుష్యప్రభావం, ప్రజారోగ్యానికి నిధుల కేటాయింపు

ప్రపంచవ్యాప్తంగా గతేడాది సాయుధ సంఘర్షణలు, ప్రకృతి తగ్గడం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల విస్తరణకు తగు పెట్టుబడులు

S
ఉత్పాతాలతో తమ దేశాల్లోని ఇతరప్రాంతాలకు వలసపోయిన
ప్రజల సంఖ్య సుమారు 7.1 కోట్లుగా తేలింది. వీరిలోసాయుధ
సంఘర్షణల వల్ల నిర్వాసితులైనవారే 6.2 కోట్ల మంది ఉన్నారు.
పెట్టకపోవడమే ఈ దుస్థితికి కారణమని నివేదిక తెలిపింది.

2020లోప్రపంచవ్యాప్తంగా నెలలు నిండకముందే పుట్టిన


శిశువుల సంఖ్య 1.34 కోట్లు.అందులో 45 శాతం మంది పాకిస్థాన్,
K
వరదలు, కరవు బాధితులు 87 లక్షల మంది. నార్వే శరణార్థి భారత్, చైనా, నైజీరియా, ఇథియోపియాలలోనే జన్మించారు.
మండలికి చెందిన అంతర్గత నిర్వాసితుల నిఘా కేంద్రం విడుదల
గ్రామీణ భారత ముఖ చిత్రమేమీ బాగోలేదు
చేసిన నివేదిక ప్రకారం నిర్వాసితుల సంఖ్య 2021 కన్నా 2022లో
20 శాతం పెరిగింది. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో 2022 చివరకు పల్లెసీమలు ఇప్పటికీ ఆధునిక వసతుల విషయంలో తీవ్ర
A
59 లక్షల మంది ఇళ్లూ వాకిళ్లూ వదలి స్వదేశంలోనే సురక్షిత వెనుకబాటుతోనే ఉన్నాయి. మిషన్‌అంత్యోదయ సర్వే - 2020

ప్రాంతాలకు తరలిపోయారు. సిరియాలో దశాబ్ద కాలంగా నివేదిక ఇందుకు అద్దంపడుతోంది. గ్రామ పంచాయతీస్థాయిలో

సాగుతున్న అంతర్యుద్ధం 68 లక్షల మందిని నిర్వాసితులను ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాల కొరత భారీగానే ఉంది.

చేసింది. ముఖ్యంగాకమ్యూనిటీ, ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలు, పశు


వైద్య కేంద్రాలు అవసరమైనంత సంఖ్యలో లేవు. ఏటీఎం కేంద్రాలు,
మాతాశిశు మరణాలు భారత్‌లోనే అత్యధికం
డిగ్రీ కాలేజీలు, వయోజన విద్యాకేంద్రాలు, గ్రంథాలయాలదీ
ప్రపంచవ్యాప్తంగా 2020లో మాతాశిశు మరణాలు, ఇదే పరిస్థితి. అంగన్‌వా డీ కేంద్రాలు మాత్రం 93.78%
నవజాత శిశువుల మరణాలు అధికంగా చోటు చేసుకున్న 10 గ్రామీణప్రాంతాల్లో ఉన్నాయి. రహదారుల అనుసంధానత,
దేశాల జాబితాలో భారత్‌ ముందుంది. ఈ తరహా మరణాల్లో పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలపరిస్థితి కొంత
60 శాతం ఈ పది దేశాల్లోనేసంభవించాయి. దక్షిణాఫ్రికాలోని మెరుగ్గానే ఉందని ఈ సర్వేలో తేలినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
కేప్‌ టౌన్‌లో మే 8 నుంచి అంతర్జాతీయ మాతాశిశు ఆరోగ్య తాజాగా విడుదల చేసిన 2022 - 23 వార్షిక నివేదిక వెల్లడించింది.
సదస్సు ప్రారంభమైన సందర్భంగా ఐరాసతో అనుబంధమున్న దేశవ్యాప్తంగా ఉన్న 2,69,943 గ్రామ పంచాయతీలకు గాను 99%
ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, యుఎన్‌ఎఫ్‌పీఏ విడుదల చేసిన మేరసర్వే జరిగింది.
నివేదికలో పై వివరాలు ఉన్నాయి.

Team AKS www.aksias.com 8448449709 


33
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

10. చరిత్ర సంస్కృతి


దిల్లీలో 2,500 ఏళ్ల నాటి అవశేషాలు గుర్తింపు స్పష్టం చేసినట్లు వివరించారు. తిరువెంకడకోట్టములోని
అరియూర్‌ నాడు తొండమనాడులో తొండైలస్వామి కోయిల్,
దేశరాజధాని దిల్లీలోని పురానా ఖిల్లాలో భారత పురావస్తు
తిరుక్కళతియార్సోమపాండిన్‌ అనే వేర్వేరు ప్రదేశాల్లో ఈ
శాఖ (ఏఎస్‌ఐ)ఆధ్వర్యంలో చేపట్టిన తవ్వకాల్లో 2,500 ఏళ్ల
తరహా శాసనాలు గుర్తించామన్నారు. అక్కడే లభ్యమైన చిత్రాలు
కిందటి ఆనవాళ్ లు వెలుగులోకివచ్చాయి. మౌర్యుల కాలానికి
యుద్ధవీరులకు సంబంధించినవిగా భావిస్తున్నట్లు తెలిపారు.
ముందు, తర్వాత 9 సాంస్కృతిక తరాలకు (కల్చరల్‌లెవల్స్‌కు)
సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైనట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ కపిలేశ్వర దేవాలయం
మంత్రిజి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ తవ్వకాలను కేంద్ర మంత్రి
రాజధాని నగరం భువనేశ్వర్‌లో నెలకొని ఉన్న ప్రసిద్ధ
పరిశీలించారు. పురానా ఖిల్లా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న
కపిలేశ్వరాలయం ఒడిశా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి
చోటును ‘ఇంద్రప్రస్థ స్థలం’గా గుర్తించినట్లు వెల్లడించారు.
నిదర్శనంగా నిలుస్తుంది. ఇటీవల, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్
మౌర్యులకు ముందు, మౌర్యుల కాలం, శుంగులు,

S
కు షా ణు లు , గు ప్తు లు , గు ప్తు ల త ర్ వా త , రా జ్ ‌పూ త్ ‌లు ,
సుల్తానులు, మొగలుల కాలం వరకు మొత్తం 9 తరాల ఆనవాళ్లు
లభించాయన్నారు. దిల్లీ రాజధాని ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో
ఇండియా (ASI) ఈ ఆలయాన్ని దాని రక్షిత స్మారకాల జాబితాలో
చేర్చడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

భువనేశ్వర్‌లోని విలువైన ప్రదేశం


K
మౌర్యులకు ముందు కాలం నుంచి మొగలుల వరకు చారిత్రక భువనేశ్వర్ను "టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా" అని

ఆనవాళ్లు బహిర్గతమైన ఏకైక ప్రాంతం ఇదేనని కేంద్ర మంత్రి పిలుస్తా రు , ఇది అనేక పురాతన మరియు గౌరవనీయమైన

వెల్లడించారు. 2,500 ఏళ్ల క్రితం నాటి మానవ నివాస ప్రాంతాలు, దేవాలయాలకు నిలయం. వాటిలో కపిలేశ్వరాలయానికి ప్రత్యేక

జీవన అస్తిత్వానికి సంబంధించిన ఆనవాళ్లు ఇందులో స్పష్టంగా స్థానం ఉంది. ప్రఖ్యాత లింగరాజ్ ఆలయానికి 1 కి.మీ దూరంలో
A
కనిపిస్తున్నాయన్నారు. తవ్వకాలు జరిపిన ఈ చిన్న ప్రాంతం నుంచి కపిల్‌ప్ర సాద్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం శతాబ్దాలుగా

136 నాణేలు, 35 ముద్రలు, పరికరాలు లభించడం వల్ల ఈ ముఖ్యమైన మతపరమైన మరియు సాంస్కృతిక ప్రదేశంగా ఉంది.

ప్రాంతం ఒకప్పుడు వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రమని తెలిపారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు

తొండమనాడులో ‘పాండ్య’ శాసనం గుర్తింపు కపిలేశ్వర్ ఆలయాన్ని రక్షిత కట్టడాల జాబితాలో చేర్చాలని
భారత పురావస్తు శాఖ (ASI) ఇటీవల తీసుకున్న నిర్ణయం
శ్రీకాళహస్తి మండలం తొండమనాడులో శివాలయాల
ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ గుర్తింపు ఆలయ నిర్మాణం
వద్ద పురాతన కాలం నాటి శిలాశాసనాలు, రాతివిగ్రహాలు
చక్కగా నిర్వహించబడుతుందని మరియు భవిష్యత్తు తరాలకు
వెలుగు చూశాయి. ఈ శాసనం ప్రకారం 13వ శతాబ్దం వరకు
సంరక్షించబడుతుందని నిర్ధారిస్తుంది.
ఈ ప్రదేశంపాండ్య వంశీయుల ఆధీనంలో ఉంటూ వచ్చిందని
తెలుస్తోంది. 11వ శతాబ్దంలో పాండ్యరాజు సుందర పాండ్య గజపతి కపిలేంద్ర దేవ్ చే చారిత్రక పునర్నిర్మాణం
హయాంలో ఈ శాసనం జారీ చేసినట్లు నిర్ధారణ అయిందని కపిలేశ్వర్ ఆలయానికి 5వ శతాబ్దం నాటి గొప్ప చరిత్ర
ఆర్డీవో రామారావు తెలిపారు. తొండైమానరూర్‌ నివాసి అయిన ఉంది. 14వ శతాబ్దంలో, ప్రముఖ పాలకుడైన గజపతి కపిలేంద్ర
తిరువెంకాదుడైయూరు, అవ్వయ్యన్‌ కుమారులు అక్కనాయక్, దేవ్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించి, దాని వైభవాన్ని మరింత
తిక్కనై వంద పనములకు భూమిని విక్రయించినందుకు సంబంధించి పెంచారు. దేవాలయంలోని అద్భుతమైన శిల్పాలు మరియు
శాసనమని పురావస్తు శాఖ ఉన్నతాధికారి మునిరత్నంరెడ్డి అద్భుతమైన వాస్తుశిల్పం పురాతన కళింగ శైలికి నిదర్శనం.

Team AKS www.aksias.com 8448449709 


34
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఆర్కిటెక్చరల్ మార్వెల్ మరియు కల్చరల్ హెరిటేజ్ వ శతాబ్దాల సమాచారాన్ని కలిగి ఉంది. పల్లవులు వేద అభ్యాసాన్ని

కపిలేశ్వర ఆలయం ఉత్కంఠభరితమైన శిల్పాలు మరియు ప్రోత్సహించడానికి దేవాలయాలలో ఇటువంటి ఘటికస్థానాలను

అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఇది ప్రత్యేకమైన జతచేశారు.

కళింగ శైలిని సూచిస్తుంది, దాని చక్కదనం మరియు సరళతకు • ఈ శాసనంలో ఈ ప్రాంతంలోని 32,000 గ్రామాలను
పేరుగాంచింది. ఈ ఆలయం ఒడిషా యొక్క గొప్ప సాంస్కృతిక పాలించిన రాజుల పేర్లు కూడా ఉన్నాయి.
వారసత్వానికి సజీవ ఉదాహరణగా పనిచేస్తుంది మరియు ఈ
ఉభౌలి పండుగ
ప్రాంతం యొక్క లోతైన మతపరమైన మరియు చారిత్రక మూలాల
గురించి ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ఉభౌలి పండుగను కిరంత్ కమ్యూనిటీ ప్రతి సంవత్సరం
చంద్ర మాసం బైశాఖ్ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. వేసవి
సిద్ధేశ్వర ఆలయ శాసనాలు
కాలం వచ్చినప్పుడు వ్యవసాయం మరియు కొండ ప్రాంతాలకు
భారతదేశంలోని హేమావతి వద్ద ఉన్న సిద్ధేశ్వర దేవాలయం వలసల దశ ప్రారంభమైనందున ఈ పండుగ సమాజానికి ఎంతో
గతాన్ని మరియు నోలంబ పల్లవులు మరియు వారి పూర్వీకులు ప్రాముఖ్యతనిస్తుంది.
విద్యను ఎలా ప్రోత్సహించారు మరియు మద్దతునిచ్చారు అనేది
తెలుపుతుంది . శైవమత ప్రచారం కోసం 7వ మరియు 10వ

S
శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ దేవాలయం చుట్టూ విద్యను
ఉత్సాహంగా ప్రోత్సహించే ప్రాంతాలు ఉన్నాయి. ఆలయ స్తంభాలపై
నేపాల్‌లో ఉభౌలీ పండుగ

ఉభౌలీని నేపాల్‌లోని కోషి ప్రావిన్స్ మరియు ఖాట్మండు


జిల్లాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ పండుగను నేపాల్,
K
ఉన్న శాసనాలు అమలు చేసిన విద్యా విధానం మరియు పాలకులు భారతదేశం మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని
అందించిన మద్దతు గురించి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. సునువార్, రాయ్, లింబు మరియు యక్కా కమ్యూనిటీలు కిరాటి
ప్రజలు జరుపుకుంటారు.
హేమావతి వద్ద ఉన్న శాసనాల గురించిన ముఖ్య వాస్తవాలు
మతపరమైన పుస్తకం ముంధుం యొక్క ప్రాముఖ్యత
• హేమావతి సిద్ధేశ్వరాలయం ముందున్న పెద్ద స్తంభంపై
A
ఉన్న శాసనంలో నొళంబ పల్ల వ వంశం, నొలంబ రాజులు కిరంత్‌ల మతపరమైన పుస్తకం, ముంధుమ్, వ్యవసాయం
అనుసరించిన మత ధర్మం, అమలు చేసిన విద్యా విధానం వివరాలు ఆధారంగా సమయాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది, ఉధౌలి
ఉన్నాయి. మరియు ఉభౌలి. ఉధౌలి కొండల నుండి దిగువకు దిగువన ఉన్న
ప్రాంతాలకు వలసలను సూచిస్తుంది, ఇది కిరంత్ కమ్యూనిటీల
• నాలుగు ముఖాల స్తంభంపై ఉన్న 72 లైన్ల శాసనం
వార్షిక పండుగ కూడా.
ఆ సమయంలో విద్యా వ్యవస్థ మరియు మత వ్యాప్తి గురించి
సమాచారాన్ని కలిగి ఉంది. రాజు ఇరివ నోళంబ దిలీపరాజ ఉభౌలి పండుగ వేడుక
ఉపాధ్యాయులకు భూమిని అందించడం, విద్యార్థులకు భోజనం వేడుక సందర్భంగా, కిరంతి కమ్యూనిటీ సభ్యులు
అందించడం మరియు వారి వసతి కోసం ఆశ్రయాలను నిర్మించడం నిర్మాణాత్మక పద్ధతిలో కలిసి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు
ద్వారా విద్యను ప్రోత్సహించాడు. మరియు మంచి మాటలు పంచుకుంటారు. సాంప్రదాయ నృత్యం
• హేమావతి చుట్టూ బ్రిటీషర్లు కనుగొన్న స్తంభంపై ఉన్న సకేలా యొక్క ప్రదర్శన ద్వారా పండుగ గుర్తించబడుతుంది. ఈ
శాసనం పలవు
్ల లు వేద అభ్యాసం కోసం నిర్మించిన ఘటికస్థానాలను రోజున, కిరాత్ ప్రజలు ఆ సంవత్సరంలో ఆరోగ్యకరమైన పంటలు
వివరిస్తుంది. ఇది కింగ్ దిలీప రాజా పాలనలో చెక్కబడింది, ప్రస్తుత మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ కోసం ప్రకృతి తల్లిని
కర్ణాటకలో వేద అభ్యాసాన్ని ప్రోత్సహించడం గురించి 3 వ నుండి 9 ప్రార్థిస్తారు.

Team AKS www.aksias.com 8448449709 


35
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

11. ఇతర అంశాలు


అహ్మద్‌నగర్‌ఇక ‘అహిల్యాదేవి హోల్కర్‌’ చేస్తా య ని తారిఖ్‌ఖా న్‌ తెలిపారు. ఒకప్రత్యేక రంగానికి
సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి తుర్కియేలో
మహారాష్ట్రలోనిఅహ్మద్‌న గర్‌ జిల్లా పేరును ఇకపై
ఏర్పాటైన మొదటి ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఈడీఏసీ అని తెలిపారు.
అహిల్యాదేవి హోల్కర్‌జిల్లాగా మార్చి పిలవనున్నట్లు ముఖ్యమంత్రి
స్వీయ నియమావళితో ఎనర్జీ రంగం ఆర్బిట్రేషన్‌లో కీలకపాత్ర
ఏక్‌నాథ్‌శిందే ప్రకటించారు. 18వ శతాబ్దానికిచెందిన ఇందౌర్‌రాజ్య
పోషిస్తోందన్నారు. అదేవిధంగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి
దిగ్గజ పాలకురాలే అహిల్యాదేవి (అహిల్యాబాయి).అహ్మద్‌నగర్‌
జస్టిస్‌ఎన్‌.వి.రమణ రూపకల్పనలోఒక పబ్లిక్‌ఛారిటబుల్‌ట్రస్ట్‌గా
జిల్లాలోని అహిల్యాదేవి జన్మస్థలమైన చోండీ పట్టణంలో జరిగిన
ఏర్పాటైన ఐఏఎంసీ మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్‌లో కీలకపాత్ర
298వ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ శిందే ఈ ప్రకటన
పోషిస్తోందన్నారు. భవిష్యత్తులో ఈ రెండు సంస్థ లు పలు
చేశారు. శిందే సర్కారుఇదివరకే ఔరంగాబాద్‌ పేరును ఛత్రపతి
కార్యక్రమాలతో పాటు శిక్షణ వంటివి చేపడతాయన్నారు.
సంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరునుధారాశివ్‌గా మార్చిన
విషయం తెలిసిందే. 34 ఏళ్ల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌కు భారీ విజయం
ఈశాన్య భారతంలో తొలి వందే భారత్‌

S
ఈశాన్యభారతంలో తొలి వందే భారత్‌ రైలు పరుగులు
ప్రారంభించింది. అస్సాంలోనిగువాహటి నుంచి పశ్చిమ
కర్ణా ట క ఎన్నికల్లో పదేళ్ల విరామం తర్వాత మళ్లీ
కాంగ్రెస్‌కు పట్టాభిషేకం చేశారు.ఎగ్జిట్‌పో ల్స్‌ అంచనాలకు
మించి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోఉన్న పార్టీకి
K
గత 38 ఏళ్లుగా తదుపరి ఎన్నికల్లో పట్టం కట్టని కన్నడ ఓటరు
బెంగాల్‌లో ని న్యూ జల్పాయ్‌గు రిల మధ్య తిరిగే ఈరైలును
ఆనవాయితీ మరోసారి రుజువైంది. మే 10న జరిగిన కర్ణాటక
ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. గువాహటి
శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అన్ని దశల్లోనూ
రైల్వేస్టేషన్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ట వ్ , అస్సాం గవర్నర్‌
కాంగ్రెస్‌ తన ఆధిక్యాన్ని చాటుకుంటూ వచ్చి, చివరకు మెజార్టీకి
గులాబ్‌చంద్‌ కటారియా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈ
అవసరమైన 113 స్థానాల కంటే ఎక్కువగా ఎకాయెకి 135 సీట్లను
A
కార్యక్రమానికి హాజరయ్యారు.
గెలుచుకుంది.
అంతర్జాతీయ సంస్థ (ఈడీఏసీ)తో ఐఏఎంసీ ఒప్పందం
కాంగ్రెస్‌కు కర్ణాటకలో ఇంత భారీ విజయం దక్కడం 1989
హైదరాబాద్‌అంతర్తీ
జా య ఆర్బిట్రేషన్‌అండ్‌మీడియేషన్‌ తర్వాత ఇదే తొలిసారి. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ 221 సీట్లలో పోటీ
సెంటర్‌ (ఐఏఎంసీ) మరో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంతో చేసి 43.76% ఓట్లతో 178 సీట్లు దక్కించుకొంది. ఆ తర్వాత 1999
అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వంలో (132 సీట్లు/40.84% ఓట్లు), 2013 (122 సీట్లు/36.59%)
కొత్తపుంతలు తొక్కుతూ పలు దేశ, విదేశీసంస్థలతో అవగాహన ల్లో కాంగ్రెస్‌సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఇంత
ఒప్పందాలు కుదుర్చుకుంటూ వస్తున్న ఐఏఎంసీ తుర్కియేలో ఎక్కువ సంఖ్యలో సీట్లు, ఓట్లు దక్కించుకోలేదు.
కీలకఅవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎనర్జీ రంగంలోని కాంగ్రెస్‌కు అయిదో అత్యధికం
వివాదాల పరిష్కారంలోనూ ఐఏఎంసీ కీలకపాత్ర పోషించడంలో
1 9 5 2 నుంచి క ర్ ణా ట క శా స న స భ కు ఎ న్ ని క లు
భాగంగా తుర్కియేలోని ఎనర్జీ డిస్ప్యూట్స్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌
జరుగుతున్నాయి. అప్పటి నుంచి దక్కినఅత్యధిక స్థా నా ల్లో
(ఈడీఏసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్తాంబుల్‌లోఈడీఏసీ
ఈసారి సాధించినవి అయిదో అత్యధికం. 1978లో నియోజక
ఛైర్‌పర్సన్‌సులేమాన్, హైదరాబాద్‌ఐఏఎంసీ రిజిస్ట్రార్‌తారిఖ్‌ఖాన్‌లు
వర్గాల పునర్విభజన తర్వాత 224 నియోజక వర్గాలకు ఎన్నికలు
అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
నిర్వహిస్తున్నారు. అప్పటినుంచి చూసుకుంటే కాంగ్రెస్‌కు ఇది
ఎనర్జీ రంగంలోని వివాదాలను ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం మూడో అతిపెద్ద విజయం అవుతుంది. 1999లోఎస్‌.ఎం.కృష్ణ,
ద్వారా పరిష్కరించుకునే దిశగా ఈ సంస్థలు ఉమ్మడిగా కృషి మల్లికార్జు న ఖర్గేల సారధ్యంలో కాంగ్రెస్‌ 132 స్థా నా లు

Team AKS www.aksias.com 8448449709 


36
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
గెలుచుకుంది. ఖర్గే ఏఐసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఇప్పుడు లిథియం నిల్వల కంటే ఇక్కడ అధికంగా ఉన్నట్లు వెల్లడించాయి.
మరోమారు అత్యధిక స్థానాలను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 80 శాతం వరకుదేశీయ అవసరాలను ఈ నిల్వలు తీర్చగలవు.
మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్‌ వాహనాల్లో వినియోగించే
కేరళలోని అన్ని జిల్లాల్లో డ్రోన్‌పోలీసింగ్‌
బ్యాటరీలకు లిథియం ఎంతో కీలకం. ఈ విషయంలోభారత్‌
దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లో పోలీసుల ద్వారా ప్రస్తుతం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.
డ్రోన్‌ నిఘా వ్యవస్థను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌
ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 20 జిల్లాల
అన్ని భాషల్లోనూ ఆకాశవాణే
పోలీసులకు ఒక్కో డ్రోన్‌ను అందించారు. ప్రత్యేకంగా శిక్షణ రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం
పొందినడ్రోన్‌ పైలట్లకు లైసెన్సులు పంపిణీ చేశారు. దేశీయంగా ఆకాశవాణి అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి
అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించారు. డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోల్లో ప్రకటనల
ఈ సందర్భంగా విజయన్‌ మాట్లా డు తూ.. పోలీసు బలగాల సమయంలో కానీ, ఇతర అధికార వర్తమానాల్లో కానీ కేవలం
ఆధునికీకరణలో దేశంలోనే కేరళ ముందంజలో ఉందన్నారు.డ్రోన్‌ ఆకాశవాణి పేరు మాత్రమే ఉపయోగించాలని నిర్దేశించారు.
ఆపరేషన్‌పై ప్రత్యేక శిక్షణ కోసం 25 మంది పోలీసు సిబ్బందిని ఇంగ్లిష్‌ ప్రసారాల సమయంలో కూడా ‘దిస్‌ ఈజ్‌ఆల్‌ ఇండియా
మద్రాస్‌ ఐఐటీకి పంపారు. మరో 20 మందికి కేరళలోని డ్రోన్‌ రేడియో’ అని కాకుండా ‘దిస్‌ ఈజ్‌ ఆకాశవాణి’ అని మాత్రమే

S
ల్యాబ్‌లో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. యాంటీ డ్రోన్‌ వ్యవస ్థ 5
కిలోమీటర్ల విస్తీర్ణంలోఉన్న ఇతర డ్రోన్లను గుర్తించి స్వాధీనం
చేసుకోగలదని, ప్రత్యర్థుల డ్రోన్ల ను నాశనం చేయగలదని
ఉపయోగించాలని ఆదేశించారు. అన్ని భాషలు, మాండలికాల్లోనూ
ఇదే నిబంధనను అనుసరించాలని నిర్దేశించారు.

‘ది సండే టైమ్స్‌రిచ్‌లిస్ట్‌- 2023’ జాబితా


K
సైబర్‌డోమ్‌నోడల్‌అధికారి, ఐజీ ప్రకాశ్‌తెలిపారు.
బ్రిటన్‌ ధనవంతుల జాబితాలో ఆ దేశ ప్రధాని రిషి
దేశమంతటా డ్రోన్లతో రక్తం రవాణా: ఐసీఎంఆర్‌ సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి దంపతులు నిరుటితో
డ్రోన్లతోరక్తాన్ని సరఫరా చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలిస్తే 53 స్థా నా లు కిందికి దిగజారారు. ఇన్ఫోసిస్‌లో అక్షత
త్వరలోనే దేశమంతటా విస్తరించనున్నట్లు భారత వైద్య పరిశోధన షేర్ల విలువ తగ్గిపోవడంతో వారి ఆస్తిలో రూ.2,069 కోట్ లు
A
మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ కోల్పోవడమే ఇందుకు కారణమని ‘ది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌ -
తెలిపారు. ‘ఐడ్రోన్‌’ కార్యక్రమం కింద ఈమేరకు ప్రయోగాత్మకంగా 2023’ ప్రకటించింది. నిరుటి జాబితాలో రూ.7,104 కోట్లతో
చేపట్టిన ట్రయల్‌రన్‌తాజాగా విజయవంతమైందనిచెప్పారు. రక్తం, 275వ స్థా న ంలో ఉన్న రిషి, అక్షత దంపతులు ఈఏడాది
దాని సంబంధిత ఉత్పత్తులను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద, ఎలాంటి రూ.5,448 కోట్ల తో 222వ స్థా నా నికి పడిపోయారు. ఈ
ఇబ్బందులూ లేకుండా డ్రోన్‌ద్వారా రవాణా చేయగల సామర్థ్యాన్ని జాబితాలో ఎప్పటిలాగానే హిందూజా సోదరులు తొలిస్థానాన్ని
సముపార్జించుకున్నట్లు వెల్లడించారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా నిలబెట్టుకున్నారు. గత ఏడాదివారి ఆదాయం భారీగా పెరగడంతో
గ్రేటర్‌నోయిడాలోని గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఆస్తి మొత్తం ఏకంగా రూ.36.04 లక్షల కోట్లకుచేరింది.
సైన్సెస్, దిల్లీలోని లేడీ హార్డింగ్‌మెడికల్‌కాలేజీ మధ్య ఓ డ్రోన్‌10
ఈజాబితాలో భారత మూలాలున్న డేవిడ్, సైమన్‌రూబెన్‌
యూనిట్లరక్తాన్ని సరఫరా చేయడం గమనార్హం.
సోదరులు రూ.25.11 లక్షలకోటతో
్ల 4వ స్థానాన్ని దక్కించుకున్నారు.
రాజస్థాన్‌లో భారీగా లిథియం నిక్షేపాలు గుర్తింపు ప్రవాస భారతీయుడు లక్ష్మీమిత్తల్‌రూ.16.46 లక్షల కోట్ల ఆస్తితో

దేశంలోమరో చోట భారీ స్థాయిలో లిథియం నిక్షేపాలు 6వ స్థా న ంలో నిలిచారు. వేదాంత రిసోర్సెస్‌ అధిపతి అనిల్‌
వెలుగు చూశాయి. రాజస్థాన్‌లోనినాగౌర్‌జిల్లా డెగానా మున్సిపాలిటీ అగర్వాల్‌రూ.8.27 లక్షల కోట్లతో 22వ స్థానందక్కించుకున్నారు.
పరిధిలో వీటిని గుర్తించినట్లురాజస్థా న్ ‌ అధికార వర్గా లు , వీరితో పాటు వస్త్ర వ్యాపారి ప్రకాశ్‌లోహియా (33వస్థానం), రిటైల్‌
జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ )అధికారులు వ్యాపారి మొహిసిన్‌- జుబెర్‌ఇస్సా (40), ఫార్మా దిగ్గజాలు నవీన్‌
వెల్లడించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన 59 లక్షల టన్నుల ఇంజినీర్‌ - వర్ష ఇంజినీర్‌ (61), లార్డ్‌ స్వరాజ్‌పాల్‌ కుటుంబం

Team AKS www.aksias.com 8448449709 


37
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
(68), సైమన్, బాబీ, రాబిన్‌ అరోడాల కుటుంబం (71) సైతం దయనీయంగా ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా
ఈ జాబితాలోఉన్నారు. ఫ్యాషన్‌ వ్యాపారి సుందర్‌ జెనోమల్‌ పరిశీలించిన 157 దేశాల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణంతో
(78), హోటళ్ల వ్యాపారంలో ఉన్నజస్మిందర్‌సింగ్‌ కుటుంబం జింబాబ్వే తొలి స్థా న ంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్‌
(89) తొలిసారి చోటు దక్కించుకున్నారు. బ్రిటన్‌రాజు హోదాలో 103వర్యాంకులో నిలిచింది.
తొలిసారి కింగ్‌ ఛార్లెస్‌-3 రూ.6,176 కోట్ల ఆస్తితో ధనవంతుల
అత్యంత తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అత్యధిక
జాబితాలో చేరారు.
వడ్డీ రేట్లు, బలహీనమైన జీడీపీ వృద్ధి, ఇలా అన్నీ కలిపి జింబాబ్వేని
న్యూయార్క్‌పోలీసు శాఖలో ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశాల జాబితాలో నిలిపాయి.
ఈ జాబితాలో వెనెజువెలా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా,
భారత సంతతి మహిళ రికార్డు
యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, తుర్కియే, శ్రీలంక, హైతీ, అంగోలా,
అమెరికాలోనిన్యూయార్క్‌ పోలీసు శాఖ (ఎన్‌వై పీడీ)
టోంగా, ఘనా దేశాలు తొలి 15 స్థానాల్లో ఉన్నాయి.
లో భారత సంతతి మహిళ ప్రతిమా భుల్లార్‌మల్డోనాడో రికార్డు
సృష్టించారు. ఆ శాఖలో అత్యున్నత ర్యాంకు పొందిన దక్షిణాసియా ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’ 2023
వనితగా గుర్తింపు పొందారు. గత నెలలో కెప్టెన్‌గా పదోన్నతిపొందిన సినిమా థియేటర్లు, టీవీ కార్యక్రమాల్లో మాదిరిగా ఇకపై

S
ఆమె క్వీన్స్‌లోని దక్షిణ రిచ్‌మండ్‌హిల్‌లోని 102వ పోలీస్‌ప్రాంగణ
నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతిమా భుల్లార్‌పంజాబ్‌లో
జన్మించగా తన తొమ్మిదో ఏటనే న్యూయార్క్‌లోని క్వీన్స్‌కువచ్చారు.
ఓటీటీలోనూ పొగాకు సంబంధితహెచ్చరికలు తప్పనిసరిగా
ప్రదర్శించాలని కేంద్రం ఆదేశించింది. కార్యక్రమం ప్రారంభానికి
ముందు, మధ్యలో పొగాకు దుష్ప్రభావాన్ని వివరించేలా కనీసం
K
30 సెకన్ల పాటు ప్రకటనను ప్రదర్శించాలని తెలిపింది. ‘ప్రపంచ
‘రిఫ్లెక్షన్స్‌ఆన్‌ఇండియాస్‌పబ్లిక్‌పాలసీస్‌’
పొగాకు వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా ఈ మేరకు ‘సిగరెట్లు,
పుస్తకావిష్కరణ
ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం - 2004’లో నిబంధనల్ని సడలిస్తూ
దేశాభివృద్ధిలోబ్యూరోక్రసీ అత్యంత కీలకపాత్ర పోషిస్తోందని నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇలాంటి మార్పుచేసిన తొలి దేశంగా
A
ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్‌ఖడ్‌పేర్కొన్నారు. 1984వ బ్యాచ్‌కు చెందిన భారత్‌నిలిచింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీవ్రచర్యలు
10 మంది ఐఏఎస్‌అధికారులు రాసిన ‘రిఫ్లెక్షన్స్‌ఆన్‌ఇండియాస్‌ తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
పబ్లిక్‌ పాలసీస్‌’ పుస్తకాన్ని విడుదలచేసిన అనంతరం ధన్‌ఖడ్‌
ప్రపంచ మీడియా స్వేచ్ఛా దినోత్సవం 2023
మాట్డా
లా రు. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ విధానాలరూపకల్పనలో
నిరంతరం మార్పు కనిపిస్తూ వస్తోంది. తొలుత మనుగడ మీడియాస్వేచ్ఛలో భారత్‌మరింత దిగువకు పడిపోయింది.
సాగించడంపైదృష్టి సారించిన ప్రభుత్వాలు ఆ తర్వాత సుస్థిరత, ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచీ - 2023లో 161వ స్థానానికి
స్వావలంబన, వృద్ధి ఫలాలుఅందరికీ సమానంగా పంచడానికి పరిమితమైంది. గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్‌ఈసారి
ప్రాధాన్యం ఇచ్చాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వవిధానాల్లో భారీ 11 ర్యాంకులు పడిపోయి 161కి చేరింది. రిపోర్టర్స్‌వితవుట్‌బోర్డర్స్‌
మార్పులు చోటు చేసుకున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. (ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే గ్లోబల్‌మీడియా వాచ్‌డాగ్‌ప్రతి ఏడాదిప్రపంచ
మీడియా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఈ స్వేచ్ఛా సూచీని
ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశం జింబాబ్వే
ప్రచురిస్తుంటుంది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులను
ప్రపంచంలోనేఅత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే కేటాయిస్తుంటుంది. ఈఏడాది ప్రకటించిన ర్యాంకుల్లో భారత్‌
నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్తస్టీవ్‌ హాంకే ‘వార్షిక మరింత పడిపోవడం గమనార్హం. ఈ మేరకు ప్రకటించిన ర్యాంకుల్లో
దయనీయ సూచీ’ ప్రకారం.. అక్కడి ఆర్థిక పరిస్థితులు దారుణంగా సమస్యాత్మకం నుంచి అత్యంత దారుణ పరిస్థితికి తుర్కియే, భారత్,
ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న తజికిస్థాన్‌చేరుకున్నాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌పేర్కొంది.
ఉక్రెయిన్, సిరియా, సూడాన్‌ దేశాల కంటే ఇక్కడి పరిస్థితులు

Team AKS www.aksias.com 8448449709 


38
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్
జూన్ - 2023

Free BookLet Telugu


UPSC / APPSC / TSPSC
Coaching & Test Series
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

12. తెలంగాణ
‘ఓడీఎఫ్‌ప్లస్’‌ గ్రామాల్లో తెలంగాణ టాప్‌ 1870లోనిజాం స్టేట్‌ రైల్వే ఆవిర్భవించింది. 1879లో
రైలు టికెట్ల ముద్రణ కోసం సికింద్రాబాద్‌లో ప్రెస్‌ను ఏర్పాటు
స్వచ్ఛభారత్‌మిషన్‌లో భాగంగా ఓడీఎఫ్‌ప్లస్‌కేటగిరీలో
చేశారు. ప్రారంభంలో 1,500 మంది వరకు ఉద్యోగులుండేవారు.
తెలంగాణ అగ్రస్థానంలోనిలిచింది. ఈ మేరకు గ్రామీణ స్వచ్ఛ
స్వాతంత్య్రా న ంతరం నిజాం స్టేట్‌ రైల్వే, భారతీ యరైల్వేలో
భారత్‌ మిషన్‌ రెండో దశ ఫలితాలను కేంద్రజల్‌శ క్తి శాఖ
విలీనమైంది. రైల్వే శాఖ టికెట ్ల జారీలో డిజిటలైజేషన్‌
వెల్లడించింది. స్వచ్ఛ భారత్‌మిషన్‌లో భారత్‌మరోమైలురాయిని
తీసుకురావడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ 169కి చేరింది.
దాటినట్లు పేర్కొంది. మిషన్‌ రెండో దశలో దాదాపు 50%
ఆన్‌లై న్‌ టికెట్ల విక్రయం 80 శాతానికి చేరడమే రైల్వేశాఖ
గ్రామాలుఓడీఎఫ్‌ ప్ల స్‌ స్థా యికి చేరాయని, ఇందులో 100%
నిర్ణయానికి కారణం.
ఫలితాలు సాధించి తెలంగాణ టాప్‌లో నిలిచినట్లు వెల్లడించింది.
బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి పొందిన ఈ గ్రామాల్లో ఘన తెలంగాణకు పీఎం-స్వనిధి పురస్కారాలు
లేదా ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ అమల్లో ఉంటేవాటిని ఓడీఎఫ్‌
వీధివ్యాపారులకు రుణాలు అందించేందుకు కేంద్ర,
ప్లస్‌గ్రామాలుగా పిలుస్తారు.

S
దేశవ్యాప్తంగా 2,96,928 గ్రామాలు ఓడీఎఫ్‌ ప్ల స్ ‌లో
ఉన్నట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ తెలిపింది. ఇందులో అన్ని గ్రామ
పంచాయతీలు ఓడీఎఫ్‌ప్లస్గా ‌ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పీఎం-స్వనిధి, పట్ట ణ ప్రగతి
పథకాల అమలులో తెలంగాణ కనబరిచినఉత్తమ పనితీరును
కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు
చేసిన కార్యక్రమంలో కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖమంత్రి హర్‌దీప్‌
K
(100%) తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక సింగ్‌ పురీ తెలంగాణ అధికారులకు అవార్డులు అందజేసి
(99.5%), తమిళనాడు (97.8%), ఉత్తర్‌ప్రదేశ్‌ (95.2%) అభినందించారు. రాష్ట్రంలోని మూడు నగరాలు మూడు కేటగిరీల్లో
లుఉండగా చివరి స్థానంలో గుజరాత్‌ఉంది. చిన్న రాష్ట్రాల్లో గోవా దేశంలోనే టాప్‌లోనిలవగా వివిధ కేటగిరీల్లో పలు పట్టణాలు
(95.3%), సిక్కిం (69.2%)లు అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు మొదటి 10 స్థానాలను ఆక్రమించాయి. ఈపథకాల కింద 3 దశల్లో
కేంద్ర జల్‌శ క్తి శాఖపేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రంలోని 5,13,428 మంది వీధి వ్యాపారులకురూ.695.41
A
సంబంధించి అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌ హవేలీ, కోట్ల రుణాలు పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వంతెలిపింది.
దామన్‌ దయ్యూ, లక్షద్వీప్‌లలో 100% గ్రామాలు ఓడీఎఫ్‌ప్లస్‌
ముఖ్యాంశాలు..
హోదా పొందినట్లు తెలిపింది.
లక్షలోపుజనాభా ఉన్న 3,555 పట్ట ణా ల్లో ఒక్కో వీధి
144 ఏళ్ల చరిత్రగల సికింద్రాబాద్‌ప్రింటింగ్‌ప్రెస్‌మూసివేత వ్యాపారికి రూ.10 వేల వరకు రుణాలపంపిణీలో తెలంగాణలోని
సికింద్రాబాద్‌లో 144 ఏళ్ల క్రితం నిజాం హయాంలో సిద్దిపేట, సిరిసిల ్ల , నిర్మల్, కామారెడ్డి, బోధన్, జహీరాబాద్,
ఏర్పాటైన ప్రింటింగ్‌ప్రెస్‌ఇక గతచరిత్రగా మిగిలిపోనుంది. రైల్వే సంగారెడ్డి, మంచిర్యాల, పాల్వంచ, ఆర్మూర్ పట్టణాలు తొలి 10
రిజర్వుడు, అన్‌రిజర్వుడు ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు స్థానాల్లో నిలిచాయి.
ముద్రించే ఈ ప్రెస్‌ని మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో వరంగల్‌
బైకులా - ముంబయి (మధ్య రైల్వే), హావ్‌డా (తూర్పు రైల్వే), మున్సిపల్‌కార్పొరేషన్‌1వ, నిజామాబాద్‌కార్పొరేషన్‌10వ స్థానం
శకుర్‌బస్తీ - దిల్లీ (ఉత్తర రైల్వే), రాయపురం - చెన్నై (దక్షిణరైల్వే) సాధించాయి.
ల్లోని ప్రింటింగ్‌ ప్రెస్‌లనూ మూసివేయనుంది. రైల్వే బోర్డుడైరెక్టర్‌
40 లక్షలకు పైబడిన జనాభా ఉన్న మెగాసిటీల్లో గ్రేటర్‌
గౌరవ్‌కు మార్‌ ఆయా రైల్వే జోన్ల జనరల్‌ మేనేజర్ల కు ఈ
హైదరాబాద్‌3వ స్థానంలో నిలిచింది.
మేరకు ఉత్తర్వులు పంపించారు. రైలు టికెట్ల విధానం పూర్తిగా
డిజిటలైజేషన్‌ అయ్యేంత వరకు రిజర్వుడు, అన్‌రిజర్వుడు టికెట్ల ఒక్కొక్కరికిరూ.20 వేల వరకు రుణాలు పంపిణీ చేసిన
ముద్రణను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలని పేర్కొన్నారు. పట ్ట ణా ల్లో సిరిసిల ్ల , కామారెడ్డి, నిర్మల్, బోధన్, సిద్దిపేట,
మంచిర్యాల, కోరుట్ల, ఆర్మూర్, సంగారెడ్డి, జహీరాబాద్‌లు తొలి

Team AKS www.aksias.com 8448449709 


40
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
10 స్థానాలు పొందాయి. ఇదే కేటగిరీలో లక్ష నుంచి 10 లక్షల మట్టిపూసలు, రాతి గోళీలు, మట్టి గోళీలు శివ లింగ ఆకృతిలో
వరకు జనాభా ఉన్న నగరాల్లో నిజామాబాద్‌ 2వ, కరీంనగర్‌ 3, ఉన్న పనిముట్లు లభించాయి. గజ్జగిరిగుట్ట పక్కన 2 వేల వరకు
రామగుండం 10వస్థా న ంలో, మెగాసిటీల్లో జీహెచ్‌ఎ ంసీ 2వ వివిధ రకాల సమాధులు ఉన్నాయని తెలిపారు.
స్థానంలో నిలిచింది.
దేశంలోనే అత్యధిక సిజేరియన్లలో
రూ.50 వేల వరకు రుణాల పంపిణీ విభాగంలో లక్షలోపు
తెలంగాణకు మొదటి స్థానం
జనాభా పటణా
్ట ల్లో నిర్మల్, గద్వాల, సంగారెడ్డి, సిరిసిల్ల, పాల్వంచ,
సిద్దిపేట, కొత్తగూడెం, బోధన్, వనపర్తి తొలి తొమ్మిది స్థానాలు మాతాశిశు ఆరోగ్యానికి సంబంధించి పలు సూచీల్లో
సాధించాయి. ఇదే రుణ విభాగంలో లక్ష నుంచి 10 లక్షల జనాభా తెలంగాణ మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీరాష్ట్రంలో సగానికి పైగా
కేటగిరీలో వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1వ స్థా న ంలో, ప్రసవాలు సిజేరియన్లుగా ఉంటున్నట్లు కేంద్రఆరోగ్య, కుటుంబ
రామగుండం 3, కరీంనగర్‌ 4, నిజామాబాద్‌ కార్పొరేషన్లు 10వ సంక్షేమ శాఖ విశ్లేషించింది. ఈ మేరకు దేశంలోనే అత్యధిక
స్థానంలో నిలిచాయి. మెగాసిటీ కేటగిరీలో జీహెచ్‌ఎంసీ తొలి సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో
స్థానాన్ని ఆక్రమించింది. ఉంది. ప్రసవాలకు సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో
47.13%, ప్రైవేటు ఆసుపత్రుల్లో 61.08% సిజేరియన్లుగా
‘పట్టణప్రగతి’ కింద అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో వ్యాపార
ఉన్నాయి. అబార్షన్లు అతి తక్కువగా జరుగుతున్న రెండో రాష్ట్రంగా

S
ప్రాంతాలు ఏర్పాటుచేసి 2,676 వెండింగ్‌ షెడ్లు నిర్మిస్తున్నట్లు
రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 1,294 షెడ్ల నిర్మాణం
పూర్తయిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని వివరించింది.

నిర్మల్‌లో నాట్య శివుని ప్రతిమ గుర్తింపు


తెలంగాణ నిలిచింది.

అ లా గే మా తా శి శు మ ర ణా ల రే టు ను క్ర మ ం గా
తగ్గించుకుంటూ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. ఆసుపత్రిలో
K
ప్రసవాలకు సంబంధించి కూడా తెలంగాణ వంద శాతం లక్ష్యాన్ని
నిర్మల్‌జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని కదిలె చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
పాపహరేశ్వర శివాలయం ఎంతోప్రసిద్ధి చెందింది. ఈ మేరకు గణాంకాల విభాగం, హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌
ఆలయ ప్రాంగణంలో 11వ శతాబ్దానికి చెందిన నాట్యశివుని (హెచ్‌ఎంఐఎస్‌) నివేదికలో మాతాశిశు సంరక్షణ కార్యక్రమాల
విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు తుమ్మల దేవరావ్‌తెలిపారు. అమలును విశ్లేషించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కార్యక్రమాల
A
కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో అరుదుగా శివుని అమలు ద్వారా గర్భిణులు, తల్లులు, పిల్లల్లో ఆరోగ్యం మరింత
నాట్య విగ్రహాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. శివుని నృత్యాలు మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.
లాస్యం, తాండవమని రెండు రకాలుగా ఉంటాయన్నారు. ఈ ముఖ్యాంశాలు..
ప్రతిమలో శివుని నృత్యం తాండవ భంగిమలో ఉందని ఆయన
సిజేరియన్లుమాతాశిశు ఆరోగ్య సూచీలో కీలకమైన
తెలిపారు.
అంశం. ప్రసవాల్లో ఇవి 10-15 శాతానికి మించకూడదని
భూగర్భంలో శాతవాహన కాలం నాటి ఇటుక గోడల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. ప్రసవం సమయంలో
నిర్మాణాలు గుర్తింపు తల్లి లేదాశిశువు ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు అవసరమైతేనే
సిజేరియన్‌ చేయాల్సిఉంటుంది. దేశంలో సిజేరియన్లు భారీగా
తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం
పెరుగుతున్నాయి.
కొన్నె గజగిరిగుట ్ట దిగువన మట్టి దిబ్బలకింద శాతవాహన
కాలం నాటి ఇటుక గోడల నిర్మాణాలను చర్రిత పరిశోధకుడు 2005 - 06లో మొత్తం ప్రసవాల్లో ఇవి 8.5% ఉండగా
రెడ్డిరత్నాకర్‌రెడ్డి గుర్తించారు. శాతవాహనుల ఆవాస ప్రాంతంలో 2021 - 22 నాటికి 23.29 శాతానికి పెరిగాయి.
బౌద్ధ చారిత్రక ఆధారాలని ఆయన తెలిపారు. రైతులు ఆ ప్రాంతాన్ని తెలంగాణలో 2020 - 21లో 54.09% ఉండగా, 2021
సాగు కోసం తవ్వడంతో ఇటుకగోడల వరుసలు వెలుగు చూశాయని - 22లో 55.53 శాతానికి పెరిగాయి.
చెప్పారు. ఉపరితలంలో బౌద్ధ స్తూప నిర్మాణానికి సంబంధించిన
అతి తక్కువ సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల్లో బిహార్‌
శిలలు, సున్నపురాయి, మట్టితో చేసిన టైల్స్ అధిక సంఖ్యలో
(5.66%) మొదటి స్థానంలో ఉంది.
కనిపించాయి. రంగురంగుల రాతి పూసలు, దంతపు పూసలు,

Team AKS www.aksias.com 8448449709 


41
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇళ్లకు తాగునీరు తెలంగాణ సచివాలయానికి గోల్డ్‌రేటింగ్‌


తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో
ఇళ్ల కు కుళాయి ద్వారా నీటిసౌకర్యం కల్పించిందని కేంద్ర పర్యావరణహితంగా నిర్మించిన డాక్ట ర్ ‌ బీఆర్‌ అంబేడ్కర్‌
జల్‌శక్తి శాఖ తెలిపింది. ఇప్పటివరకు తెలంగాణతో పాటు గోవా, సచివాలయానికి గోల్డ్‌రేటింగ్‌లభించింది. గోల్డ్‌రేటింగ్‌పురస్కారం,
అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌ హవేలీ దమన్‌దీవ్, ధ్రువపత్రాన్ని నూతన సచివాలయంలో రాష్ట్ర రహదారులు, భవనాల
శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి భారతీయ హరిత భవన
హరియాణా, గుజరాత్, పుదుచ్చేరి, పంజాబ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో
మండలి (ఇండియన్‌గ్రీన్‌బిల్డింగ్‌కౌన్సిల్‌- ఐజీబీసీ) ప్రతినిధుల
100% ఇళ్లకు కొళాయి నీటి సౌకర్యం కల్పించి తొలి 8 స్థానాల్లో
బృందం అందజేసింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ
నిలిచినట్లు పేర్కొంది.
దేశంలోనే గోల్డ్‌రేటింగ్‌పొందిన తొలి సచివాలయం తెలంగాణదే
ఆతర్వాతి స్థా నా ల్లో హిమాచల్‌ప్ర దేశ్‌ (98.35%), కావటం గర్వకారణమని అన్నారు.
బిహార్‌(96.05%), మిజోరం (85.57%), సిక్కిం (83.95%),
సైబర్‌నేరాల నియంత్రణకు రెండు కొత్త సంస్థలు
అరుణాచల్‌ప్ర దేశ్‌ (77.53%), ఉత్తరాఖండ్‌ (77.19%),
మణిపుర్‌ (76.58%), మహారాష్ట్ర (75.84%), లద్ధాఖ్‌ తెలంగాణ పోలీస్‌ వ్యవస్థలో మరో రెండు కొత్త సంస్థలు
ఆవిర్భవించాయి. సైబర్, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలు

S
(72.29%), ఆంధ్రప్రదేశ్‌ (69.74%)లు ఉన్నాయి. కేంద్ర
ప్రభుత్వం ప్రారంభించిన జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమలులో
ఏపీ 18వ స్థా న ంలో నిలిచినట్ లు వెల్లడించింది. ఈ మేరకు
నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో
పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు తెలంగాణ స్టేట్‌
యాంటీ నార్కోటిక్‌బ్యూరో (టీఎస్‌న్యాబ్‌), తెలంగాణ స్టేట్‌సైబర్‌
సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ)లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌
K
బంజారాహిల్స్‌లోని పోలీస్‌కమాండ్‌కంట్రోల్‌సెంటర్‌లో ఏర్పాటు
69.74% ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించినట్లు పేర్కొంది.
చేసిన ఈ బ్యూరోలను రాష్ట్ర హోం, ఆబ్కారీ శాఖల మంత్రులు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి సగటున 61.71% ఇళ్లకు ఈ
మహమూద్‌అలీ, వి.శ్రీనివాస్‌గౌడ్‌ప్రారంభించారు. ఈ బ్యూరోల
పథకం చేరుకుందని తెలిపింది. కోసం దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ
తెలంగాణలో వరి విలువ రెట్టింపు సందర్భంగా మాదకద్రవ్యాలను పసిగట్టేందుకు టీఎస్‌న్యాబ్‌కు
A
కేటాయించిన జాగిలాల పనితీరును మంత్రులు పరిశీలించారు.
తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతోంది.
టీఎస్‌న్యాబ్‌..
పుష్కల వర్షాలు, సాగునీటి లభ్యతకారణంగా రైతులు వరి వైపే
మొగ్గు చూపుతున్నారు. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సారథ్యంలో 300
చేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో మంది పనిచేస్తారు. నలుగురు ఎస్పీలు, ఒక అదనపు ఎస్పీ, 15
ఉత్పత్తవుతున్న వరి విలువ పదేళ్లలో దాదాపు రెట్టింపైంది. 2011 - మంది డీఎస్పీలు, 22 మంది ఇన్‌స్పెక్టర్లు, 44 మంది ఎస్సైలు,
126 మంది కానిస్టేబుళ్లు, 88 మంది ఇతర సిబ్బంది ఉంటారు.
12లోరూ.8,291.06 కోట్ల విలువ ఉండగా, 2020 - 21 నాటికి
రూ.16,533.50 కోట్లకుచేరింది. ఈ పదేళ్ల కాలంలో 99.41 కమాండ్‌కంట్రోల్‌కేంద్రంలో ప్రధాన కార్యాలయంతో పాటు
శాతం మేర వృద్ధి నమోదైంది. దేశంలో మరేరాష్ట్రంలోనూ ఇంత హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్‌ కమిషనరేట్లలో
భారీ స్థాయిలో విలువ వృద్ధి నమోదు కాలేదు. వరి ఉత్పత్తిలోప్రథమ నార్కోటిక్ పోలీస్‌స్టేషన్లు ఉంటాయి. వీటికి అదనంగా 7 ప్రాంతీయ
స్థానంలో ఉండే పంజాబ్‌లో ఈ పదేళ్ల కాలంలో 28.34 శాతం మాదకద్రవ్యాల నియంత్రణ కేంద్రాలు, 26 మాదకద్రవ్యాల నిఘా
మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో పండ్లు, విభాగాలు పనిచేస్తాయి.

కూరగాయల ఉత్పత్తి విలువ 46 శాతం తగ్గిపోయింది. పత్తి గతంలోలాగా కేవలం నిందితుల్ని పట్టుకొని సంబంధిత
పంటలో మహారాష్ట్ర, గుజరాత్‌ల తర్వాతి స్థానంలో, మిరపలో పోలీస్‌స్టేషన్ల కు అప్పగించకుండా టీఎస్‌న్యాబ్‌ ఆధ్వర్యంలోనే
ఆంధ్రప్రదేశ్‌తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. దర్యాప్తు చేపట్టి అభియోగపత్రం దాఖలు చేయనున్నారు.

Team AKS www.aksias.com 8448449709 


42
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
టీఎస్‌సీఎస్‌బీ.. అడ్మిన్‌అండ్‌లాజిస్టిక్‌విభాగాలు పనిచేస్తాయి.
తెలంగాణ రాష్ట్ర సైబర్‌ఎకో సిస్టమ్‌ను సురక్షితం చేసేందుకు సైబర్‌క్రై మ్‌ బ్రాంచిలో ఠాణా, టాస్క్‌ఫో ర్స్, ల్యాబ్,
టీఎస్‌సీఎస్‌బీని అందుబాటులోకి తెచ్చారు. టెక్‌ సపోర్ట్ , ఇంటెలిజెన్స్, అకాడమీ, కాల్‌సెంటర్, సెంట్రల్‌
సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వం మానిటరింగ్‌అండ్‌కోఆర్డినేషన్‌సెంటర్‌విభాగాలుంటాయి.
వహిస్తున్నారు. ఇద్దరు ఎస్పీలతో పాటు దాదాపు 300 మంది ఆ క్సి ల రీ యూ ని ట్ ‌ వి భా గ ం ప రి ధి లో వ ర ం గ ల్ ,
సిబ్బంది ఉంటారు. హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, ఖమ్మం
కార్యాలయంలో రాష్ట్రస్థాయి నోడల్‌వ్యవస్థ ఉంటుంది. దీని పరిధిలో కమిషనరేట్లలో సైబర్‌ క్రైమ్‌ ఠాణాలుంటాయి. వీటికి అదనంగా
సైబర్‌క్రైమ్‌బ్రాంచి, ఆక్సిలరీ యూనిట్, సైబర్‌సెక్యూరిటీ బ్రాంచి, 21 జిల్లా పోలీస్‌ యూనిట్లలో సైబర్‌క్రైమ్‌ సమన్వయ కేంద్రాలతో
పాటు సికింద్రాబాద్‌జీఆర్పీ యూనిట్లు ఉంటాయి.

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


43
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

13. ఆంధ్రప్రదేశ్
పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఏపీకి 5వ స్థానం సమాచారం ఇచ్చారని వెల్లడించారు. కేంద్రం నాలుగో జాతీయ
అవార్డులు (2022వ సంవత్సరం) తాజాగా ప్రకటించిందని
పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌దేశంలో 5వ
తెలిపారు. ఉత్త మ కేటగిరీ రాష్ట్రంకింద అవార్డు దక్కడం
స్థానంలో నిలిచింది. 2011 - 12 నాటి స్థిర ధరల ప్రకారం ఈ
ఇది రెండోసారి అని వివరించారు. జలవనరుల సంరక్షణకు
రెండింటి దిగుబడిలో ఏపీ వాటా 5.8% మేర ఉండగా, 2020 -
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వివిధ చర్యలు చేపట్టడంతో ఈ అవార్డు
21 నాటికి అది 8.3%కి చేరింది. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రం 7
దక్కిందన్నారు.
నుంచి 5వస్థానానికి ఎగబాకింది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా
విడుదల చేసిన నివేదికలో ఈవిషయాన్ని వెల్లడించాయి. ఈ ఏపీలోని 3 పంచాయతీలకు జాతీయ అవార్డులు
విషయంలో పశ్చిమ బెంగాల్‌(11.7%), మధ్యప్రదేశ్‌(10.8%),
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులకు ఏపీలోని
ఉత్త ర్ ప్ర
‌ దేశ్‌ (9.7%), మహారాష్ట్ర (9.6%), ఆంధ్రప్రదేశ్‌
మూడు గ్రామ పంచాయతీలు ఎంపికైనట్లు రాష్ట్ర పంచాయతీరాజ్,
కంటేముందున్నాయి.
గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎ.సూర్యకుమారి తెలిపారు.
రాష్ట్రంలోఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయల స్థూల విలువ ‘పరిశుభ్రత - పచ్చదనం’ విభాగంలో తూర్పు గోదావరిజిల్లా
2011 - 12లో రూ.16,500 కోట్లమేర ఉండగా 2020 - 21
నాటికి రూ.32,900 కోట్లకు చేరింది. లైవ్‌స్క్

S
టా ‌ఉత్పత్తిలోనూ 7.9%
వాటాతో నాలుగో స్థానంలో నిలిచింది. మత్స్య ఉత్పత్తులోదేశంలో
బిల్లందూరు, విజయనగరం జిల్లా జోగింపేట, నెల్లూరు జిల్లా
కడలూరు గ్రామ పంచాయతీలు అవార్డులకు ఎంపికయినట్లు
తెలిపారు. జూన్‌5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
K
40% వాటా సాధించి టాప్‌లో నిలిచింది. ఈ రంగంలో 2015 దిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి మూడు
- 16 నుంచిరాష్ట్రం ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. పదేళ్లలో పంచాయతీల తరఫున సర్పంచులు హాజరై అవార్డులు తీసుకునేలా
మత్స్య ఉత్పత్తిలో రాష్ట్రవాటా 17.7% నుంచి 40%కి ఎగబాకింది. ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్‌పేర్కొన్నారు.
అరటి ఉత్పతిలోనూ 2014 - 15నుంచి ఏపీప్రథమ స్థానంలో
నిలుస్తోంది. జాతీయ స్థాయిలో మొత్తం స్థూల అదనపు విలువలో
ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌
ఏవీ శేషసాయి
A
(జీవీఏ) వ్యవసాయం, అటవీ, మత్స్య ఉత్పత్తుల వాటా 2011
- 12లో 18.5% మేర ఉండగా, 2020 - 21 నాటికి అది ఆంధ్రప్రదేశ్‌హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా
20.3శాతానికి పెరిగింది. (ఏసీజే) జస్టిస్‌ఏవీ శేషసాయి నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము ఈ నియామకానికి ఆమోద ముద్రవేయడంతో
తెలుగు వారసత్వ దినంగా ఎన్టీఆర్‌జయంతి
కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఏపీ హైకోర్టుకు
దివంగతమాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా ఇప్పటి వరకు బాధ్యతలు
జయంతి రోజైన మే 28ని అమెరికాలోని మిల్‌పిటస్, శాంటాక్లారా, నిర్వహించిన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర పదోన్నతిపై
సన్నీవ్యాలే నగరాలు తెలుగు వారసత్వ దినంగాప్రకటించాయి. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే.
మేరకు సిలికాన్‌ వ్యాలీలో జరిగిన ఎన్టీఆర్‌శతజయంత్యుత్సవాల్లో ఈ నేపథ్యంలో హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల
ఆయా నగరాల మేయర్లు ఈ ప్రకటన చేసినట్శా లు న్‌ఫ్రాన్సిస్కోలోని వెంకట శేషసాయిని ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం
భారత కాన్సుల్‌జనరల్‌నాగేంద్రప్రసాద్‌తెలిపారు. తెలిపారు. దీంతోకేంద్రం నోటిఫికేషన్‌జారీ చేసింది.
జలవనరుల సంరక్షణలో ఏపీకి మూడో ర్యాంకు నేపథ్యమిదే..
జలవనరుల సంరక్షణ, నిర్వహణలో రాష్ట్రానికి మూడో జస్టిస్‌ఏవీ శేషసాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో
ర్యాంకు దక్కిందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌ వ్యవసాయ, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో 1962లో
రెడ్డి తెలిపారు. మరో రాష్ట్రంతో కలిసి సంయుక్తంగా ఈ ర్యాంకు జన్మించారు. ప్రాథమిక విద్య భీమవరం మున్సిపల్‌ ఎలిమెంటరీ
దక్కిందని కేంద్ర జల్‌శ క్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కు మార్‌ స్కూల్, పాఠశాల ఉన్నత విద్యను లూథరన్‌హైస్కూల్లో చదివారు.

Team AKS www.aksias.com 8448449709 


44
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
కేజీఆర్‌ఎల్‌కళాశాలలో ఇంటర్‌మీడియట్, డీఎన్‌ఆర్‌కళాశాలలో రాజ్యాంగ సంబంధ చట్టాలకు సంబంధించిన కేసుల్లో ప్రాక్టీసు
డిగ్రీ ఏలూరుసీఆర్‌ రెడ్డి కళాశాలలో బీఎల్‌ అభ్యసించారు. చేసి పేరుప్రఖ్యాతులు గడించారు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో
1987 జులై 3న న్యాయవాదిగా పేరునమోదు చేసుకొని ప్రముఖ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌
న్యాయవాదులు పి.రాజగోపాలరావు, పి.రాజారావు ఆఫీసులలోచేరి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు.
వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. సివిల్, క్రిమినల్, సర్వీసు,

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


45
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


46
జూన్ 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


47

You might also like