You are on page 1of 55

సెప్టెంబరు

2023
Monthly
Booklet

జాబిల్లి పై దిగ్విజయంగా చంద్రయాన్ 3

గణిత శాస్త్రవేత్త సి ఆర్ రావు మరణం


IPC, CrPC ల స్థానంలో కొత్త చట్టాలు

అత్యంత వేడి నెలగా జులై 2023 రికార్డు


సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


2
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

ముందుమాట

మరింత వినూత్నంగా ఎ.కె.ఎస్. కరెంట్ అఫైర్స్


ఎ.కె.ఎస్.ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మాస పత్రిక, వివిధ వార్తా పత్రికలలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని
రూపొందించడం జరిగింది.

S
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఉద్యోగం పొందాలంటే - ఆయా ప్రభుత్వ విధానాలు-పథకాలు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక,
భౌగోళిక, సామాజిక, సమకాలీన అంశాలపై లోతైన అధ్యయనం మరియు విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించుకున్న వారు
మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలరు.
K
పైన చెప్పబడిన అన్ని అంశాలను స్పృశిస్తూ, తెలుగులో లభించని సమాచారాన్ని 3600 కోణంతో సమగ్రంగా - ప్రిలిమ్స్,
మెయిన్స్ పరీక్షలకు ఉభయ తారకంగా, పరీక్షల డిమాండ్ కు తగ్గట్టుగా ఎ.కె.ఎస్. కరెంట్ ఎఫైర్స్ ప్రతి విభాగాన్ని ఆయా
నిష్ణాతులయిన విషయ నిపుణులచే రూపొందించి మీ ముందుకు తీసుకురావడమైనది.
A
ఢిల్లీ మరియు హైదరాబాద్ లోని అత్యుత్తమ ఫ్యాకల్టీచే గ్రూప్-1,2(ఎపిపిఎస్.సి/టిఎస్ పి ఎస్ సి) బ్యాచ్ లకు అడ్మిషన్లు
జరుగుచున్నవి, గ్రూప్-1 టెస్ట్ సీరీస్లు జరుగుచున్నవి. వివరాల కొరకు మా ఆఫీసునందు, ఈ-మెయిల్, ఫోన్ లేదా ఆన్ లైన్
ద్వారా సంప్రదించగలరు.

TSPSC విడుదల చేసిన గ్రూప్ 1 తో పాటు ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా సమగ్రంగా, పూర్తిగా పోటీ పరీక్షల
దృక్కోణం తో రూపొందించిన ప్రత్యేక బుక్ లెట్స్ అతి త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి, పాఠకులు గమనించగలరు.

M.S. Shashank

Founder & CEO

Team AKS www.aksias.com 8448449709 


3
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

విషయ సూచిక
1. భారత రాజ్యాంగం - పరిపాలన............................................................................................ 7-9
బ్రిటీష్‌కాలం చట్టాలకు ప్రక్షాళన. క్రిమినల్ చట్టాల సవరణ . .............................................................7
ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ (PRP) బిల్లు, 2023................................................................. 7
అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023 ........................................................................................8
రాజ్యసభ సభ్యులుగా 9 మంది ప్రమాణం........................................................................................9
ఏడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర............................................................................................9
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో ముగింపు..........................................................9
‘కేరళం’గా కేరళ......................................................................................................................10
పార్లమెంటులో పలు బిల్లులకు ఆమోదం.......................................................................................10

S
డేటా పరిరక్షణ, మధ్యవర్తిత్వ బిల్లులకు లోక్‌సభ ఆమోదం................................................................10
లోక్‌సభలో 15 బిల్లులకు ఆమోదం.............................................................................................11
రాజ్యసభలో అడ్వొకేట్స్‌(సవరణ) బిల్లు - 2023కు ఆమోదం..........................................................11
K
లోక్‌సభలో జనన, మరణ సవరణ బిల్లుకు ఆమోదం.......................................................................11
పార్లమెంటు పనితీరుపై అధ్యయన నివేదిక....................................................................................11

2. ఆర్థిక వ్యవస్థ ................................................................................................................. 12-14


ఏఐ ఆధారిత ‘ఇన్వెస్ట్‌మెంట్‌ఫండ్‌’ . ...........................................................................................12
A
తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.5%: ఇక్రా ...............................................................................12
‘కెనరా డిజిటల్‌రూపీ యాప్‌’ ఆవిష్కరణ......................................................................................12
భారత్‌రేటింగ్‌యథాతథమే .....................................................................................................12
టెలికాం ఆదాయంలో 7 - 9% వృద్ధి .........................................................................................13
జులైలో వాణిజ్య లోటు రూ.1.7 లక్షల కోట్లు.................................................................................13
15 నెలల గరిష్ఠానికి రిటైల్‌ద్రవ్యోల్బణం . ....................................................................................13
భారత వృద్ధి రేటు 2031 కల్లా రూ.550 లక్షల కోట్లు.....................................................................13
జీఎస్‌టీ వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు .....................................................................................14

3. అంతర్జాతీయ సంబంధాలు............................................................................................. 15-16


కంబోడియా ప్రధానమంత్రిగా హన్‌మనెట్‌...................................................................................15
థాయ్‌లాండ్‌ప్రధానిగా థావిసిన్‌ఎన్నిక........................................................................................15
పాక్‌ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్‌ఉల్‌హఖ్‌కాకర్‌...........................................................................15

Team AKS www.aksias.com 8448449709 


4
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

పాకిస్థాన్‌పార్లమెంటు రద్దు. ......................................................................................................15


భవిష్యత్తుకు దిక్సూచి బ్రిక్స్‌: ప్రధాని మోదీ.....................................................................................15
బ్రిక్స్‌బిజినెస్‌ఫోరం లీడర్ల సదస్సు...............................................................................................16
అమెరికా ఇండో-పసిఫిక్‌కమాండ్‌చీఫ్స్‌ఆఫ్‌డిఫెన్స్‌(సీహెచ్‌వోడీ) సదస్సు........................................16
‘తూర్పు లద్దాఖ్‌’ పరిష్కారానికి భారత్, చైనా అంగీకారం.................................................................16

4. పర్యావరణం...................................................................................................................17-23
భారతదేశం 14 సంవత్సరాలలో ఉద్గారాల రేటును 33 శాతం తగ్గించింది..........................................17
“Still unprepared” నివేదిక.................................................................................................18
పశ్చిమ ట్రాగోపన్....................................................................................................................19
పార్కాచిక్ గ్లేసియర్..................................................................................................................20
గల్ఫ్ స్ట్రీమ్ సిస్టమ్.....................................................................................................................20

S
మెరైన్ హీట్ వేవ్స్(MHWs) ...................................................................................................21
అత్యంత వేడి నెలగా 2023 - జులై రికార్డు ................................................................................23
K
దేశీయ తొలి హైడ్రోజన్‌బస్సు ప్రారంభం......................................................................................23
ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ప్రకాశ్‌శ్రీవాస్తవ.................................................................................23

5. సై న్స్ & టెక్నాలజీ........................................................................................................... 24-30


అత్యాధునిక ఆర్‌ఎఫ్ సీకర్‌ను ఉత్పత్తి చేసిన బీడీఎల్‌. ......................................................................24
A
జాబిల్లిపై దిగ్విజయంగా చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌......................................................................24
విజయవంతంగా తేజస్‌‘అస్త్ర’ ప్రయోగం......................................................................................25
క్యాన్సర్‌కారక నాలుగు కొత్త జన్యువుల గుర్తింపు............................................................................25
రక్తనాళాల్లో సమస్యలకు సమతుల ఆహారంతో అడ్డుకట్ట! ................................................................25
‘నమో - 108’ కమలం ఆవిష్కరణ.............................................................................................26
విక్రమ్‌ల్యాండర్‌కు విజయవంతంగా డీబూస్టింగ్‌ప్రక్రియ.................................................................26
హృద్రోగ ముప్పును పుక్కిలింతతో పసిగట్టొచ్చు! ............................................................................26
విజయవంతంగా విడిపోయిన విక్రమ్‌...........................................................................................26
యాంటీబయాటిక్‌అవశేషాల నిర్మూలనకు కొత్త ప్రక్రియ..................................................................27
ఫ్లూ వైరస్‌తో గడ్డకట్టిన రక్తం .....................................................................................................27
శక్తిమంతమైన దేశీయ రివాల్వర్‌‘ప్రబల్‌’......................................................................................27
మొక్కల్ని పెంచకుండానే వేర్ల ఉత్పత్తి............................................................................................27
ప్లాస్టిక్‌రీసైక్లింగ్‌కు సరికొత్త విధానం ..........................................................................................28

Team AKS www.aksias.com 8448449709 


5
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

గగన్‌యాన్‌పారాచూట్ల పరీక్ష విజయవంతం ...............................................................................28


అంగారకుడిపై కొంతకాలం ఆవాసయోగ్య పరిస్థితులు.....................................................................28
యాపిల్, తులసి, రోజ్‌మేరీ మూలికలతో మెదడు ఆరోగ్యం...............................................................29
అంటార్కిటికాలోనూ తీవ్ర ఉష్ణోగ్రతలు..........................................................................................29
క్యాన్సర్‌తొలి సంకేతాలను గుర్తించగల వినూత్న రోబో....................................................................29
గ్రహాల ఆవాసయోగ్యతను తెలియజెప్పే సమీకరణం........................................................................30
క్యాన్సర్‌చికిత్సకు ‘ఏవోహెచ్‌1996’ ఔషధం.................................................................................30
మడతల నిష్పత్తితో ఎండీడీని ముందే పసిగట్టొచ్చు .........................................................................30
బ్యాక్టీరియా నుంచి బయోప్లాస్టిక్‌. ................................................................................................30
రొమ్ము క్యాన్సర్‌నిర్ధారణకు ఏఐ..................................................................................................30

6. వార ్తల్లో వ్యక్తు లు..............................................................................................................31-33


7.
8.
S
ప్రభుత్వ విధానాలు......................................................................................................... 34-35
క్రీడలు.......................................................................................................................... 36-38
K
9. రక్షణ............................................................................................................................ 39-30
10. అవార్డులు..................................................................................................................... 40-42
11. నివేదికలు..................................................................................................................... 43-43
A
12. చరిత్ర సంస్కృతి............................................................................................................. 44-45
13. ఇతర అంశాలు.............................................................................................................. 46-48
14. తెలంగాణ..................................................................................................................... 50-50
15. ఆంధ్రప్రదేశ్.................................................................................................................... 51-51

Copyright @ by AKS IAS


All rights are reserved. No part of this document may be reproduced, stored in a retrieval
system or transmitted in any form or by any means, Electronic, Mechanical, Photocopying,
Recording or otherwise without prior permission of AKS IAS.

this Material is for Internal Circulation Only


Team AKS www.aksias.com 8448449709 
6
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

1. భారత రాజ్యాంగం - పరిపాలన


బ్రిటీష్‌కాలం చట్టాలకు ప్రక్షాళన. క్రిమినల్ చట్టాల సవరణ జరిమానా కూడా. ఇక మూక హత్యలకు మరణశిక్ష విధించేలా
ప్రొవిజన్‌ను ప్రవేశపెట్టారు. గ్యాంగ్‌ రేప్‌లకు 20 ఏళ్ల జైలు శిక్ష
బ్రిటిష్‌కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేస్తూ కొత్త చట్టాలు
నుంచి జీవితఖైదు, మైనర్‌లపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష
తీసుకొచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. 1860
విధిస్తారు.
ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(భారత శిక్షా స్మృతి)తో పాటు క్రిమినల్‌
ప్రొసీజర్‌ కోడ్‌(CRPC), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌(IEA) ఇక క్రిమినల్‌ ప్రొసీజర్‌లో 300పైకి మార్పులు చేశారు.
చట్టాలను భర్తీ చేసేలా కొత్త చట్టాలను తెరపైకి తెచ్చింది. ఐపీసీ ఎక్కడ నుంచైనా ఈ-ఎఫ్‌ఐఆర్‌నమోదు చేయొచ్చు. కేసుల సత్వర
స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్‌పీసీ ప్లేస్లో
‌ భారతీయ పరిష్కారం కోసమేనని కేంద్రం వెల్లడించింది. మరణశిక్షను మాత్రం
నాగరిక్‌ సురక్ష సంహిత, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో అలాగే ఉంచారు. వివిధ నేరాలకు జరిమానాలు, శిక్షలను కూడా
భారతీయ సాక్ష్యా చట్టాలను తెచ్చింది. ఇందుకు సంబంధించిన పెంచారు. చిన్న చిన్న నేరాలకు సమాజ సేవలాంటి శిక్షలను సైతం

S
బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో చివరిరోజు కేంద్ర హోంశాఖ
మంత్రి అమిత్‌షా ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌యాక్ట్‌స్థానాల్లో కొత్త చట్టాల్ని..


విధిస్తారు.

ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ (PRP) బిల్లు, 2023


ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ (PRP) బిల్లు,
K
భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్‌ సురక్ష
2023 భారతదేశంలో మీడియా నియంత్రణ రంగంలో ఒక
సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023లను తదుపరి
ముఖ్యమైన ప్రగతి . కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి
పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని
అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు, ఈ బిల్లు ప్రస్తుతం
చెప్పారు. ‘‘బ్రిటీష్‌ కాలం నాటి కాలం చెల్లిన చట్టాలను ప్రక్షాళన
ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ (PRB) చట్టం, 1867ని
A
చేస్తున్నాం. కొత్త చట్టాలతో 90 శాతంపైగా నేరగాళ్లకు శిక్షలు
భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది.
ఖాయం’’ అని వెల్లడించారు. కొత్త చట్టాలు మహిళలు, పిల్లలపై
PRB చట్టం భర్తీ
నేరాలతో పాటు హత్యా నేరాలు, దేశానికి వ్యతిరేకంగా చేసే నేరాల
కట్టడిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సవరణలు చేసినట్లు PRP బిల్లు, 2023 భారతదేశంలోని పత్రికల నమోదు
వెల్లడించారు. ప్రక్రియను ఆధునీకరించడం మరియు క్రమబద్ధీకరించడం లక్ష్యంగా
పెట్టుకుంది. చిన్న మరియు మధ్యస్థ పబ్లిషర్‌లకు పారదర్శకత
కొత్త చట్టాల ప్రతిపాదన ప్రకారం.. ఏడేళ్లకు పైగా శిక్షపడే
మరియు సులభంగా వ్యాపారం చేయడం కోసం ఇది ఒక ప్రధాన
కేసుల్లో ఫోరెన్సిక్‌ తనిఖీ తప్పనిసరి చేశారు. రాజద్రోహం(Sedi-
అడుగు వేసింది. 19వ శతాబ్దం నుండి కాలం చెల్లిన PRB
tion) వంటి చట్టాన్ని తొలగించారు. ఉద్దేశపూర్వకంగా (ఏదైనా
చట్టాన్ని భర్తీ చేయడం ద్వారా, మీడియా ల్యాండ్‌స్కేప్ గణనీయంగా
రూపంలో సరే).. సాయుధ తిరుగుబాటుకు ఉసిగొల్పడం,
అభివృద్ధి చెందిన డిజిటల్ యుగంలో నవీకరించబడిన నిబంధనల
విధ్వంసక కార్యకలాపాలను ప్రేరేపించే ప్రయత్నాలు, వేర్పాటువాద
అవసరాన్ని కొత్త బిల్లు గుర్తిస్తుంది.
కార్యకలాపాల భావాలను ప్రోత్సహించడం నేరం. అది భారతదేశ
సార్వభౌమత్వాన్ని, ఐక్యతాసమగ్రతలను ప్రమాదంలో పడేస్తుంది. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ (PRG)కి అధికారం
ఇలాంటి చర్యలకు పాల్పడినా.. పాలుపంచుకున్నా జీవిత ఖైదు,
PRP బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమైన మార్పులలో ఒకటి
లేదంటే ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది అలాగే
ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ (PRG)కి రిజిస్ట్రే ష న్‌ల ను సస్పెండ్

Team AKS www.aksias.com 8448449709 


7
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
చేయడానికి లేదా రద్దు చేయడానికి అధికారం ఇవ్వడం. మునుపటి సులభతరం చేస్తుంది, ఎందుకంటే వారు ఇప్పుడు జిల్లా మేజిస్ట్రేట్
చట్టంలో, పీరియాడికల్ ప్రకటనను రద్దు చేసే అధికారం జిల్లా ముందు డిక్లరేషన్‌లను దాఖలు చేయడానికి బదులుగా PRG
మేజిస్ట్రేట్ (DM)కి మాత్రమే ఉంది. అధికారంలో ఈ మార్పు మరియు DM ముందు ఆన్‌లైన్ సమాచారం మాత్రమే దాఖలు
రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం మరియు నియంత్రణ చేయాల్సి ఉంటుంది.
సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023
శిక్షా నిబంధనలను క్రమబద్ధీకరించడం
లోక్‌సభ ఇటీవల అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు,
PRB చట్టం, 1867 వివిధ ఉల్లంఘనలకు ఆరు నెలల 2023ను ఆమోదించింది. 2030 నాటికి CO సమానమైన 2.5
వరకు జైలు శిక్షతో సహా కఠినమైన జరిమానాలు విధించింది. నుండి 3.0 బిలియన్ టన్నుల కార్బన్ సింక్ సృష్టించడం ద్వారా
అయితే, PRP బిల్లు శిక్షా నిబంధనలను తగ్గ ిం చడం ద్వారా భారతదేశ అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో అటవీ (పరిరక్షణ)
మరింత సరళమైన విధానాన్ని తీసుకుంటుంది. కొత్త బిల్లు చట్టం, 1980 ప్రకారం కొన్ని నిబంధనలను సవరించడం ఈ
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా పీరియాడికల్ ప్రచురించబడితే బిల్లు లక్ష్యం.

S
గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్షను మాత్రమే పరిగణనలోకి
తీసుకుంటుంది మరియు ఆరు నెలల పాటు PRG నుండి ఆదేశాలు
అందినప్పటికీ ప్రచురణకర్త ముద్రణను కొనసాగిస్తున్నారు. ఈ దశ
వర్తించే పరిధి

అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, 2023 యొక్క ప్రాథమిక


లక్ష్యాలలో ఒకటి, వివిధ రకాల భూములకు చట్టం యొక్క వర్తింపుపై
K
ప్రచురణకర్తలకు కొంత ఉపశమనాన్ని అందిస్తూ నియంత్రణను
సమతుల్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. స్పష్టత అందించడం. ఇది చట్టం యొక్క కొత్త సంక్షిప్త శీర్షికను వన్
(సంరక్షన్ ఏవం సంవర్ధన్) అధినియం, 1980 అని పిలవాలని
అప్పిలేట్ అథారిటీ పరిచయం
ప్రతిపాదించింది. భారతీయ అటవీ చట్టం, 1927 ప్రకారం అడవిగా
న్యాయమైన ప్రొసీడింగ్‌లను నిర్ధారించడానికి మరియు నోటిఫై చేయబడిన వాటితో సహా కొన్ని రకాల భూములకు చట్టం
A
ఫిర్యాదులను పరిష్కరించేందుకు, PRP బిల్లు ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ యొక్క వర్తింపును ఈ బిల్లు విస్తరిస్తుంది.
అప్పీలేట్ బోర్డ్ అని పిలువబడే అప్పీలేట్ బోర్డ్‌ను పరిచయం
భూముల నిర్దిష్ట వర్గాలకు మినహాయింపు
చేస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) యొక్క ఛైర్‌పర్సన్
మరియు ఇద్దరు సభ్యులతో కూడిన ఈ బోర్డు, PRG ద్వారా ఈ బిల్లు చట్టం పరిధిలోని కొన్ని వర్గాల భూములకు

రిజిస్ట్రేషన్ తిరస్కరణ, జరిమానాలు విధించడం లేదా సస్పెన్షన్/ మినహాయింపులను కూడా తీసుకువస్తుంది. ఈ మినహాయింపులు

రద్దు చేయడంపై అప్పీళ్లను వింటుంది. పర్యావరణానికి రాజీ పడకుండా అభివృద్ధి ప్రాజెక్టులను సులభతరం
చేయడానికి ఉద్దేశించబడ్డాయి. మినహాయించబడిన వర్గాలు:
పుస్తకాలు మరియు డిజిటల్ సమాచారం యొక్క మినహాయింపు
1. ప్రభుత్వం నిర్వహించే రైలు మార్గం లేదా పబ్లిక్ రోడ్డు పక్కన
ఒక వ్యూహాత్మక చర్యలో, పుస్త కా లు విద్యా మంత్రిత్వ
ఉన్న అటవీ భూమి, నివాసం లేదా రైలుకు ప్రాప్యతను
శాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి, PRP బిల్లు దాని పరిధి నుండి
అందిస్తుంది మరియు గరిష్టంగా 0.10 హెక్టార్ల వరకు
పుస్తకాలను మినహాయించింది. ఈ స్పష్టమైన వ్యత్యాసం ప్రత్యేకంగా
రోడ్డు పక్కన సౌకర్యాలను అందిస్తుంది.
పీరియాడికల్స్‌పై మెరుగైన దృష్టి మరియు నియంత్రణను
నిర్ధారిస్తుంది. 2. అంతర్జాతీయ సరిహద్దులు లేదా నియంత్రణ రేఖ లేదా
వాస్త వ నియంత్రణ రేఖ వెంబడి వంద కిలోమీటర్ల
అంతేకాకుండా, ప్రింటింగ్ ప్రెస్‌ల ప్రక్రియను బిల్లు
దూరంలో ఉన్న అటవీ భూమి, జాతీయ భద్రతకు

Team AKS www.aksias.com 8448449709 


8
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సంబంధించి జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక 2019లోఒకసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఇటీవల రెండోసారి
సరళ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రతిపాదించబడింది. ఎన్నికయ్యారు. ఆయనతో పాటుభాజపా సభ్యులు బీజే దేశాయ్,
కేడీ ఝాలా, నాగేంద్ర రే ప్రమాణ స్వీకారంచేశారు. తృణమూల్‌
3. పది హెక్టార్ల వరకు భూమి భద్రతకు సంబంధించిన మౌలిక
కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన డెరెక్‌ఓబ్రియెన్, డోలా సేన్, ఎస్‌ఎస్‌రే,
సదుపాయాల నిర్మాణం కోసం ప్రతిపాదించబడింది.
పీసీ బరెయిక్, సమీరుల్‌ ఇస్లాం ఎంపీలుగా ప్రమాణం చేశారు.
4. ఐదు హెక్టార్లకు మించకుండా కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న
నలుగురు బెంగాలీలో, ముగ్గురు హిందీలో, ఇద్దరు ఆంగ్లంలో
లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ సంబంధిత
ప్రమాణ స్వీకారంచేశారు.
ప్రాజెక్టులు, పారామిలటరీ బలగాల శిబిరాలు లేదా ప్రజా
వినియోగ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉద్దేశించిన భూమి. ఏడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర

5. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1927 ప్రకారం లేదా అక్టోబరు తీవ్రచర్చనీయాంశమైన ‘దిల్లీ సర్వీసుల బిల్లు’ (జాతీయ
25, 1980 నాటికి ప్రస్తుతం ఉన్న ఏదైనా ఇతర చట్టం రాజధాని ప్రాంత సవరణబిల్లు - 2023) సహా ఏడు బిల్లులు
ప్రకారం అటవీ ప్రాంతంగా ప్రకటించబడని లేదా నోటిఫై చట్టం రూపం దాల్చాయి. పార్లమెంటు ఉభయ సభలుఆమోదించిన

మార్గదర్శకాలు మరియు ఆందోళనలు

S
చేయని భూముల్లో పెరిగిన చెట్లు లేదా చెట్ల పెంపకం. ఈ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సమ్మతిని తెలిపారు.
దేశ పౌరుల డిజిటల్‌ హక్కులను బలోపేతం చేయడంతో పాటు
వ్యక్తిగత సమాచారదుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా
K
బిల్లు పరిరక్షణ మరియు అభివృద్ధిని సమతుల్యం చేయడానికి
ఝుళిపించేందుకు డేటాప్రొటెక్షన్‌చట్టాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రపతి
ఒక సమగ్ర విధానాన్ని అందజేస్తుండగా, దాని ఆమోదం
ఆమోదం తెలపటంతో జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు,
సమయంలో కొన్ని ఆందోళనలు లేవనెత్తబడ్డాయి. జాతీయ భద్రతా
జన్‌ విశ్వాస్‌ (సవరణ) బిల్లు, ఐఐఎం (సవరణ)బిల్లు, జాతీయ
ప్రాజెక్టుల కోసం సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ
దంత వైద్య కమిషన్‌ (సవరణ) బిల్లు, సముద్ర ప్రాంత ఖనిజాల
భూమిని మినహాయించడం వల్ల జమ్మూ & కాశ్మీర్ మరియు
A
(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు కూడా చట్ట రూపం
ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాలలో జీవవైవిధ్యం మరియు
దాల్చాయి.
అటవీ విస్తీర్ణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విమర్శకులు
వాదిస్తున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో

అదనంగా, అక్టోబర్ 25, 1980కి ముందు అడవులుగా


ముగింపు
నమోదైన భూములను బిల్లులో మినహాయించడం, అడవులుగా మోదీసర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస
అధికారికంగా తెలియజేయబడకపోవడం, అటవీ నిర్మూలనను తీర్మానం సు దీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో
నిరోధించడంపై దృష్టి సారించిన సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని వీగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మన పార్లమెంటులో
భావించవచ్చు. అవిశ్వాస తీర్మానాల తీరును పరిశీలిస్తే..

రాజ్యసభ సభ్యులుగా 9 మంది ప్రమాణం స్వాతంత్య్రానంతరం మొత్తంగా లోక్‌సభలో ఇప్పటివరకు


28 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. మొత్తం 14 మంది
విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ సహా 9
ప్రధానమంత్రుల్లో 8 మంది వీటినిఎదుర్కొన్నారు. పదేళ్ల పాటు
మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణంచేశారు. ఛైర్మన్‌ జగదీప్‌
అధికారంలో ఉన్న మన్మోహన్‌సింగ్‌ఒక్కసారి కూడా అవిశ్వాసాన్ని
ధ న్ ‌ఖ డ్ ‌ పా ర ్ల మ ెం టు లో ని రా జ ్య స భ ఛ ాం బ ర్ ‌లో వా రి తో
ఎదుర్కొలేదు.
ప్రమాణం చేయించారు. జైశంకర్‌ ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

Team AKS www.aksias.com 8448449709 


9
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

మొత్తంగా 27 అవిశ్వాస తీర్మానాలు ఓటింగ్‌ వరకు పిలిచేవారని గుర్తు చేశారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం కేరళ

వెళ్లాయి. మొరార్జీ దేశాయ్‌(1979) మాత్రం ఓటింగ్‌జరగకుండానే అని పిలుస్తున్నారని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని మొదటి

ప్రధాని పదవికి రాజీనామా చేశారు. షెడ్యూల్‌లో మారాష్ట్రం పేరును కేరళ అని రాశారు. రాజ్యాంగంలోని
ఆర్టికల్‌3 ప్రకారం దానిని ‘కేరళం’గా సవరించాలి. రాజ్యాంగంలోని
22 అవిశ్వాస తీర్మానాలు డివిజన్‌ ఓటు వరకూ వెళ్లగా
ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్నఅన్ని భాషల్లో తక్షణమే మార్పులు
తాజా తీర్మానంతో కలిపి ఐదుసార్లు మూజువాణి (వాయిస్‌)
చేయాలి. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంచేసి కేంద్ర ప్రభుత్వానికి
ఓటుతోనే అవి వీగిపోయాయి.
పంపిస్తోంది’’ అని సీఎం విజయన్‌ అన్నారు. ఈతీర్మానానికి
డివిజన్‌ఓ టింగ్‌ జరిగిన ప్రతిసారీ (1993 మినహా) ఎటువంటి సవరణలు ప్రతిపాదించకుండా కాంగ్రెస్‌నేతృత్వంలోని
అనుకూల, వ్యతిరేక ఓట్ల మధ్య భారీతేడా కనిపించింది. 1993లో యూడీఎఫ్‌ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ఎ.ఎన్‌.షంషీర్‌ఈ
కేవలం 14 ఓట్ల తేడాతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పీవీ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 251 ఓట్లు తీర్మానానికి
అనుకూలంగా రాగా.. 265 వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో అది
పార్లమెంటులో పలు బిల్లులకు ఆమోదం
కూడావీగిపోయింది.

S
డివిజన్‌ ఓటింగ్‌ జరిగిన 22 తీర్మానాల్లో తొమ్మిది సార్లు
200 ఓట్ల తేడాతో తీర్మానాలు వీగిపోగా మరో 10 సార్లు 100-
విశ్వవిద్యాలయాల్లోపరిశోధనలను ప్రోత్సహించేలా
‘జాతీయ పరిశోధన ఫౌండేషన్‌’ ను ఏర్పాటు చేయడానికి
పార్లమెంటు ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లుకు
K
రాజ్యసభ మూజువాణి ఓటుతో సమ్మతి తెలిపింది. వి.విజయసాయి
200 ఓట్ల తేడా కనిపించింది. మిగతావాటిలో వందకు తక్కువ
రెడ్డి, అయోధ్య రామిరెడ్డి (వైకాపా), కనకమేడల రవీంద్రకుమార్‌
ఓట్ల తేడా ఉంది.
(తెదేపా) ఈ బిల్లును స్వాగతించారు. కేవలం ఆరుగురే మాట్లాడారు.
ఇందిరాగాంధీ అత్యధికంగా 15 సార్లు, లాల్‌బహదూర్‌
డిజిటల్‌ డేటా పరిరక్షణ బిల్లు, తీర ప్రాంతాల్లోచేపలసాగు
శాస్త్రి, పీవీ నరసింహారావు మూడుసార్లు, మొరార్జీ దేశాయ్‌
A
కార్యకలాపాల్లో అపరాధాలకు శిక్ష లేకుండా చూసే ‘కోస్టల్‌ఆక్వా
రెండుసార్లు, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, జవహర్‌లాల్‌ నెహ్రూ,
అథారిటీ (సవరణ) బిల్లు’ను కూడా పార్లమెంటు ఆమోదించింది.
రాజీవ్‌ గాంధీ ఒక్కోసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. మోదీ
రెండుసార్లు అవిశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. డేటా పరిరక్షణ, మధ్యవర్తిత్వ బిల్లులకు లోక్‌సభ ఆమోదం
దేశపౌరుల ప్రైవసీకి రక్షణ కల్పించే ‘డిజిటల్‌పర్సనల్‌డేటా
‘కేరళం’గా కేరళ
ప్రొటెక్షన్‌బిల్లు - 2023’కు లోక్‌సభ ఆమోదం లభించింది. విపక్షాల
తమరాష్ట్రం పేరును కేరళంగా మార్చాలంటూ కేంద్ర
నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు.
ప్రభుత్వానికి కేరళ శాసనసభ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ
విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు రూ.50,000 కోట్ల నిధులతో
తీర్మానాన్ని పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించింది. కొత్త
‘జాతీయ పరిశోధన ఫౌండేషన్‌’ (ఎన్‌ఆర్‌ఎఫ్‌)ను నెలకొల్పేందుకు
పేరును అధికారికంగా మార్పు చేయాలని కోరుతూ ఆతీర్మానాన్ని
ఉద్దే శించి న బిల్లును మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌స భలో
కేంద్రానికి పంపించనున్నారు. పేరు మార్పునకు సంబంధించిన
ప్రవేశపెట్టారు. మధ్యవర్తిత్వానికి అవసరమైన చట్టబద్ధ ఏర్పాట్లు
తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌సభలో ప్రవేశపెట్టారు.
చేసి, న్యాయస్థానాలపై ఒత్తిడి తగ్గించే బిల్లును కూడా లోక్‌సభ
ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ కేరళ పేరును అన్ని
ఆమోదించింది. మధ్యవర్తిత్వానికి ఇది వెన్నెముకగా నిలుస్తుందని
భాషల్లో కేరళంగా మార్చాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. తమ
న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌మేఘ్‌వాల్‌ పేర్కొన్నారు. తక్కువ
రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళం’అని
ఖర్చుతో వివాదాలను పరిష్కరించుకునేలా తటస్థ తృతీయపక్షం

Team AKS www.aksias.com 8448449709 


10
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
నేతృత్వంలో మధ్యవర్తిత్వ మండలి ఉంటుందని చెప్పారు. వారం సముద్రగర్భంలో ఖనిజ తవ్వకాలకు ఇచ్చే లీజు గడువును 50
క్రితమే రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. ఏళ్లుగా నిర్ణయిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
ఈ బిల్లు ప్రకారం.. ఇక నుంచి సముద్ర తవ్వకాల లీజులను వేలం
లోక్‌సభలో 15 బిల్లులకు ఆమోదం
ద్వారా కేటాయిస్తారు. అన్వేషణ, తవ్వకాలకు కలిపి ఒకేసారి లైసెన్స్‌
జులై 20న ప్రారంభమైన పార్లమ ెంటు సమావేశాల్లో ఇస్తారు.
ఇప్పటివరకు గందరగోళం మధ్యే పలుబిల్లులను సభలు
మధ్యవర్తిత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది.
ఆమోదించాయి. లోక్‌సభ 15 బిల్లులను ఆమోదించింది. అందులో
దీని ప్రకారం.. మధ్యవర్తిత్వ ప్రక్రియను 180 రోజుల్లోగా పూర్తి
అవిశ్వాస తీర్మానం నోటీసు తర్వాత ఆమోదించినవే 13 ఉన్నాయి.
చేయాల్సి ఉంటుంది.
రాజ్యసభ 12 బిల్లులకు ఆమోదం తెలిపింది. రెండు సభల్లో
ఆమోదం పొందిన బిల్లులు 9 ఉన్నాయి. బయోడైవర్సిటీ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. జులై
25వ తేదీన ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో
రాజ్యసభలో అడ్వొకేట్స్‌(సవరణ) బిల్లు - 2023కు
బయోడైవర్సిటీ వ్యాపారంలో స్థానిక గిరిజనులకు, స్థానికులకు
ఆమోదం

S
న్యాయవాద వృత్తిని ఒకే చట్టం (అడ్వొకేట్స్‌చట్టం 1961)
తో నియంత్రించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అడ్వొకేట్స్‌ (సవరణ)
వాటా ఇస్తా రు . బయోడైవర్సిటీ నేరాలను నేర శిక్షాస్మృతి
నుంచితప్పిస్తారు.

బహుళరాష్ట్ర సహకార బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.


K
బిల్లు - 2023ను రాజ్యసభ ఆమోదించింది. ఈబిల్లులో పవిత్రమైన దీని ప్రకారం.. సహకారసంఘాల కార్యకలాపాలను మరింత
న్యాయవాద వృత్తిలో దళారీలను ఏరివేసే కఠిన నిబంధనలు పారదర్శకంగా నిర్వహిస్తా రు . క్రమం తప్పకుండాఎన్నికలను
రూపొందించారు. కమిషన్‌తీసుకొని న్యాయవాదులకు క్లయింట్లను జరుపుతారు. బంధువులను నియమించడాన్ని నిషేధిస్తారు.
తెచ్చే దళారీలజాబితాను ఇక నుంచి హైకోర్టు, జిల్లా కోర్టులు
పార్లమెంటు పనితీరుపై అధ్యయన నివేదిక
A
ప్రచురించవచ్చు. అలాంటి వారిని న్యాయస్థానం ప్రాంగణాల్లోకి
ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేయవచ్చు. వర్షాకాల సమావేశాల్లో కొనసాగిన ఆందోళనల వల్ల
పార్ల మ ెంటు ఉభయ సభలు పనివేళల పరంగా తక్కువసేపే
లోక్‌సభలో జనన, మరణ సవరణ బిల్లుకు ఆమోదం
పనిచేసినా అధిక బిల్లులను ఆమోదించడం ద్వారా శాసన
జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు - 2023ను కార్యకలాపాలు మాత్రం ఎక్కువగా జరిగినట్లే న ని ‘పీఆర్‌ఎ స్‌
లోక్‌సభ ఆమోదించింది. దీని ప్రకారం..విద్యా సంస్థల్లో ప్రవేశానికి, లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌’నివేదిక పేర్కొంది. నిర్దేశిత సమయం ప్రకారం
డ్రైవింగ్‌లైసెన్స్‌జారీకి, ఓటరు జాబితా తయారీకి, ఆధార్‌నంబరు చూస్తే లోక్‌సభ 43%, రాజ్యసభ 55% మేర పనిచేశాయని, 23
పొందడానికి, వివాహాన్ని నమోదు చేయించుకోవడానికి, ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందాయని తెలిపింది. ‘దిల్లీ సేవలబిల్లు’పై
ఉద్యోగంలో చేరడానికి ఒక్క జనన ధ్రువీకరణ పత్రం ఉంటే లోక్‌సభలో 4 గంటల 54 నిమిషాలసేపు, రాజ్యసభలో సుమారు
సరిపోతుంది. ఈబిల్లు ద్వారా జాతీయ, రాష్ట్ర స్థాయిలో జనన, 8 గంటల పాటుచర్చ జరిగింది. జాతీయ దంత వైద్య కమిషన్,
మరణ డేటాబేస్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది పౌర సేవలకు, జాతీయ నర్సింగ్‌కమిషన్‌ఏర్పాటు బిల్లులు దిగువసభలో మూడే
సామాజిక పథకాలకు, డిజిటల్‌రిజిస్ట్రేషన్లకు ఉపయోగపడుతుంది. మూడు నిమిషాల్లో ఆమోదం పొందాయి. సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ
పాస్‌పోర్టు జారీకి జనన ధ్రువీకరణ పత్రం సరిపోతుంది. సవరణ బిల్లుల ఆమోదానికి లోక్‌సభ రెండు నిమిషాలే తీసుకుంది.

Team AKS www.aksias.com 8448449709 


11
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

2. ఆర్థిక వ్యవస్థ
ఏఐ ఆధారిత ‘ఇన్వెస్ట్‌మెంట్‌ఫండ్‌’ కెనరా డిజిటల్‌రూపీయాప్‌తో స్కాన్‌చేయొచ్చు. తద్వారా డిజిటల్‌

దేశీయ ఆర్థిక సేవల సంస్థ అయిన సావర్ట్, తొలిసారిగా కరెన్సీలో చెల్లింపులుచేయొచ్చు. ఈ ఫీచరు ప్రస్తుత యూపీఐ

ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఆధారిత టెక్నాలజీ విభాగంలో క్యూఆర్‌ కోడ్‌ల ద్వారానే పనిచేస్తుంది.అంటే సీబీడీసీకి విడిగా

‘ది యాడ్‌ అస్ట్రా ఫండ్‌’ అనేపెట్టుబడి పథకాన్ని హైదరాబాద్‌లో క్యూఆర్‌కోడ్‌ల అవసరం ఉండదు.

ఆవిష్కరించింది. సంప్రదాయ పెట్టుబడి విధానాలకు భిన్నంగా, అనుసంధానమై ఉన్న ఖాతా నుంచి సీబీడీసీ వాలెట్‌లోకి
వినూత్న పరిశోధనతో, కొత్త పోకడలతో పెట్టు బ డిదార ్ల కు కరెన్సీని లోడ్‌చేయాలి.
అధిక లాభాలు తెచ్చి పెట్టే ప్రయత్నం చేస్తుందని సావర్ట్‌ సీఈఓ
సీబీడీసీవాలెట్‌ ఉన్న ఏ వ్యక్తికైనా డిజిటల్‌ కరెన్సీని బదిలీ
సంకర్ష్చ
‌ ంద్ర వెల్లడించారు. ఎక్కడ పెట్టుబడులు పెడితే అధిక
చేయొచ్చు. సీబీడీసీక్యూఆర్‌ ఆధారిత చెల్లింపులను ఎవరికైనా
లాభాలు వస్తా య నేది గుర్తించేందుకు అధునాతన ప్రాసెస్‌
చేయొచ్చు. ఎవరి నుంచైనా పొందొచ్చు.
ఆటోమేషన్, రీసెర్చ్‌టెక్నాలజీని అనుసరిస్తామని ఆయన తెలిపారు.
వ్యాపారులకు సైతం యూపీఐ లేదా సీబీడీసీ క్యూఆర్‌

S
తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.5%: ఇక్రా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 - 24) ఏప్రిల్‌- జూన్‌లో
భారత ఆర్థిక వ్యవస్థవృద్ధి రేటు 8.5 శాతానికి పెరిగే అవకాశం
ఆధారిత చెల్లింపులు చేయొచ్చు.

అవసరం అనుకుంటే డిజిటల్‌కరెన్సీని తిరిగి అనుసంధానం


చేసి ఉన్న ఖాతాకు క్రెడిట్‌చేసుకోవచ్చు.
K
ఉందని ఇక్రా రేటింగ్స్‌అంచనావేసింది. జనవరి - మార్చిలో ఇది
6.1 శాతంగా ఉందని పేర్కొంది. సేవా రంగంలోపురోగతి లాంటి
భారత్‌రేటింగ్‌యథాతథమే
వాటి వల్లే వృద్ధి రేటు పెరుగుతుందనే అంచనాకు ఇక్రావచ్చింది. భారత్‌కు స్థిరమైన అంచనాతో ‘బీఏఏ3’ సార్వభౌమ
ఆర్‌బీఐ అంచనా వేసిన 8.1 శాతం కంటే కూడా ఇది ఎక్కువే రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు మూడీస్‌ఇన్వెస్టర్స్‌సర్వీస్‌తెలిపింది.
A
కావడం గమనార్హం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం బీఏఏ3, తక్కువ పెట్టుబడుల గ్రేడ్‌రేటింగ్‌. అయితే ఆదాయాల
మీద వృద్ధి రేటు 6 శాతంగా నమోదు కావచ్చని తెలిపారు. స్థా యు లు పెరుగుతుండటం వృద్ధి కి దోహదం చేస్తుందని,
సాధారణ వర్షపాతం, ఎన్నికల సంవత్సరం కావడంతోప్రభుత్వం ఈపరిణామం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపకరిస్తుందని
నుంచి మూలధన వ్యయ కేటాయింపులు పరిమితంగానే ఉండటం మూడీస్‌విశ్లేషించింది. వచ్చే రెండేళ్లలో జీ 20 దేశాలకు మించి
ఇందుకు కారణంఅవుతాయని పేర్కొన్నారు. ఆర్‌బీఐ అంచనా భారత ఆర్థిక వ్యవస ్థ వ ృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని
అయిన 6.5 శాతం కంటే ఇది తక్కువే. అంచనా వేసింది. దేశీయంగా అధిక గిరాకీపరిస్థితులు ఇందుకు
తోడ్పడుతాయని పేర్కొంది. మూడీస్‌తో పాటు మరో రెండు
‘కెనరా డిజిటల్‌రూపీ యాప్‌’ ఆవిష్కరణ
అంతర్జాతీయ రేటింగ్‌సంస్థలు ఫిచ్, ఎస్‌అండ్‌పీ కూడా స్థిరత్వంతో
రిజర్వ్‌బ్యాంక్‌ఆఫ్‌ఇండియా (ఆర్‌బీఐ) చేపట్టిన సెంట్రల్‌ కూడిన అంచనాతో భారత్‌కు తక్కువ పెట్టుబడుల గ్రేడ్‌ రేటింగ్‌నే
బ్యాంక్‌ డిజిటల్‌కరెన్సీ (సీబీడీసీ) పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా కొనసాగిస్తుండటంగమనార్హం. మన దేశం అధిక వృద్ధి రేటును
కెనరా బ్యాంక్‌‘కెనరాడిజిటల్‌రూపీ యాప్‌’ పేరిట ఒక యూపీఐ నమోదుచేస్తున్నప్పటికీ గత 7-10 ఏళ్ లు గా వృద్ధి సామర్థ్యం
ఇంటరాపబుల్‌డిజిటల్‌రూపీ మొబైల్‌యాప్‌ను ఆవిష్కరించింది. నెమ్మదించిందని మూడీస్‌ అభిప్రాయపడింది. అధిక రుణభార
ప్రభుత్వ రంగ - ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఈ విధంగాడిజిటల్‌ సమస్య భారత్‌ను వెంటాడుతోందని తెలిపింది. ఆదాయ స్థాయులు
కరెన్సీకి మొబైల్‌యాప్‌తీసుకొచ్చిన తొలి బ్యాంక్‌ఇదే. పెరుగుతుండటం భారత్‌ వృద్ధి లో కీలక పాత్ర పోషిస్తోందని
ఎలా పనిచేస్తుందంటే.. పేర్కొంది.

వినియోగదార్లు మర్చంట్‌ యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లను,

Team AKS www.aksias.com 8448449709 


12
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
శాతాన్ని మించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదేతొలిసారి.
టెలికాం ఆదాయంలో 7 - 9% వృద్ధి
రిటైల్‌ద్రవ్యోల్బణం ఈ ఏడాదిలో జూన్‌లో 4.87 శాతంగా, 2022
ప్రస్తుతఆర్థిక సంవత్సరంలో (2023 - 24) టెలికాం జులైలో 6.71 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం
సేవల పరిశ్రమ ఆదాయం 7 - 9% పెరగొచ్చని రేటింగ్‌ విడుదల చేసిన వివరాలుఇలా..
సంస్థ ఇక్రా అంచనా వేసింది. స్వల్ప కాలంలో టారిఫ్‌పెంపులు
జులైలో ఆహార పదార్థా ల ద్రవ్యోల్బణ రేటు 11.51
ఉండకపోవచ్చని, అందువల్ల టెలికాం సంసల
్థ కు వినియోగదారుపై
శాతానికి పెరిగింది. జూన్‌లో ఇది 4.55 శాతంగా, 2022 జులైలో
సగటు ఆర్జన (ఆర్పు) స్వల్పంగా మాత్రమే పెరిగే అవకాశం
6.69 శాతంగా నమోదైంది.
ఉండటమే ఇందుకు కారణంగాపేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో
పరిశ్రమ మూలధన వ్యయాలు సుమారు రూ.70,000 కోట్లుగా టోకు ధరలు మైనస్‌లోనే: టోకు ధరలు వరుసగా నాలుగో
ఉండొచ్చని పేర్కొంది. కంపెనీల రుణ స్థాయులు 2024 మార్చి నెలైన జులైలోనూ ప్రతిద్రవ్యోల్బణ స్థితిలోకొనసాగాయి. గత
నాటికిరూ.6.1- 6.2 లక్షలకు పెరుగుతుందని ఇక్రా విశ్లేషించింది. నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం -1.36
శాతంగానమోదైంది. జూన్‌లో ని -4.12 శాతంతో పోలిస్తే
జులైలో వాణిజ్య లోటు రూ.1.7 లక్షల కోట్లు
పెరిగింది.
దేశఎగుమతులు జులైలో 15.88% క్షీణించి 32.25

S
బిలియన్‌ డాలర్ల (రూ.2.64 లక్షలకోట్ల)కు పరిమితమయ్యాయి.
2022 జులై ఎగుమతులు 35.24 బిలియన్‌ డాలర్లు (రూ.2.89
లక్షల కోట్లు) కావడం గమనార్హం.
భారత వృద్ధి రేటు 2031 కల్లా రూ.550 లక్షల కోట్లు
భారతఆర్థిక వ్యవస్థ సగటున 6.7% చొప్పున వృద్ధిని
నమోదు చేస్తే 2031 నాటికి 6.7 లక్షల కోట్ల డాలర్ల (సుమారు
K
రూ.550 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌
ఇదేసమయంలో దిగుమతులు కూడా 63.77 బి.డాలర్ల
నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపరిమాణం
నుంచి 17% క్షీణించి 52.92 బి.డాలర్ల (రూ.4.34 లక్షల కోట్ల)కు
3.4 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.281 లక్షల కోట్లు) గా
తగ్గాయి. ఫలితంగా వాణిజ్య లోటు (ఎగుమతులు - దిగుమతుల
ఉంది. 2022 - 23లో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదైన
బిల్లుల మధ్య వ్యత్యాసం) 25.43 బి.డాలర ్ల నుంచి 20.67
సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులకు
A
బి.డాలరకు
్ల (రూ.1.7 లక్షల కోట్లు) పరిమితమైంది. పెట్రోలియం,
తోడు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా కీలక రేట్లు భారీగా
రత్నాభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు నెమ్మదించాయి.
పెంచినందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6 శాతానికి
ఈఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ - జులై మధ్య మొత్తం పరిమితం కావచ్చని ఎస్‌అండ్‌పీ విశ్లేషించింది.
ఎగుమతులు 14.5% తగ్గి 136.22 బి.డాలర్లుగా నమోదయ్యాయి.
తలసరి ఆదాయం 4500 డాలర్లకు
దిగుమతులు 13.79% తగ్గి 213.2 బి.డాలర్లకు పరిమితమయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జులైలో పసిడి దిగుమతులు 2.7% 2024 నుంచి 2031 వరకు సగటున భారత్‌6.8% వృద్ధి
పెరిగి 13.2 బి.డాలరకు
్ల చేరాయి. అంతర్జాతీయంగా ఇంకా సవాళ్లు రేటుతో సాగొచ్చని అంచనా.తద్వారా 2031 నాటికి ఆర్థిక వ్యవస్థ
ఉండటంతో, మనదేశ ఎగుమతులకు కేంద్రాలైన అమెరికా, ఐరోపా ప్రస్తుత 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి 6.7 లక్షల కోట్ల డాలర్లకు
దేశాలు తక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాయని వాణిజ్య చేరే అవకాశం ఉంటుంది. తలసరి ఆదాయం 4,500 డాలర్ల
కార్యదర్శి సునీల్‌భర్తవాల్‌వెల్లడించారు. (సుమారు రూ.3.72 లక్షల)కు పెరగొచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌
రేటింగ్స్, క్రిసిల్, ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌మార్కెట్‌ఇంటెలిజెన్స్‌ముఖ్య
15 నెలల గరిష్ఠానికి రిటైల్‌ద్రవ్యోల్బణం
ఆర్థికవేత్తలు సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది.
జులైలోరిటైల్‌ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠానికి చేరింది. భారత ఆర్థికవ్యవస ్థ తాను ఆకాంక్షిస్తున్న లక్షిత మార్గంలో
గత నెలలో ఇది 7.44 శాతానికి పెరిగింది. 2022 ఏప్రిల్‌లోని పయనించేందుకు, ప్రభుత్వమూలధన కేటాయింపులు కీలక పాత్ర
7.79% తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి.రిజర్వ్‌బ్యాంక్‌ఆఫ్‌ఇండియా పోషిస్తాయని వివరించింది. మౌలిక, తయారీరంగాల్లో ప్రైవేట్‌రంగ
(ఆర్‌బీఐ) నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ నియంత్రిత లక్ష్యమైన 6 పెట్టుబడులూ పెరుగుతాయని వెల్లడించింది.

Team AKS www.aksias.com 8448449709 


13
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
చేసిన గణాంకాల ప్రకారం.. జులైలో స్థూలంగా జీఎస్‌టీ వసూళ్లు
జీఎస్‌టీ వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లు
రూ.1,65,105 కోట్గా
లు నమోదయ్యాయి. ఇందులో కేంద్రజీఎస్‌టీ
జులైలోవస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 11% (సీజీఎస్‌టీ) రూ.29,773 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ)
పెరిగి రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి. 2022 జులైలో ఇవి రూ.37,623 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.85,930 కోట్లు (వస్తువుల
రూ.1.49 లక్షల కోట్లుగా ఉన్నాయి. నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు దిగుమతులపై వసూలు చేసిన రూ.41,239 కోటతో
్ల కలిపి), సెస్సు
రూ.1.60 లక్షల కోట్లను మించడం ఇది అయిదోసారి. జీఎస్‌టీ రూ.11,779 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన
వసూళకు
్ల సంబంధించి ఇప్పటివరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.840 కోట్లతో కలిపి)గా ఉన్నాయి.
రూ.1.87 లక్షల కోట్లే అత్యధికం. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


14
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

3. అంతర్జాతీయ సంబంధాలు
కంబోడియా ప్రధానమంత్రిగా హన్‌మనెట్‌ పాకిస్థాన్‌పార్లమెంటు రద్దు
దీర్ఘకాలంగా పాలిస్తున్న నియంత నేత హన్‌సెన్‌తనయుడు పాకిస్థాన్‌జాతీయ అసెంబ్లీ రద్దయింది. ప్రధాని షెహబాజ్‌
హన్‌ మనెట్‌ (45)నుప్రధానమంత్రిగా కంబోడియా పార్లమెంటు షరీఫ్‌ విజ్ఞ ప్తి మేరకు ప్రస్తుత ప్రభుత్వానికి మూడు రోజుల
ఆమోదించింది. కంబోడియా జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి పదవీకాలం ఉండగానే అధ్యక్షుడు ఆరిఫ్‌అల్వీ పార్లమెంటును రద్దు
జులైలో మనెట్‌ఎన్నికయ్యారు. సైన్యాధిపతిగా సేవలందించినతర్వాత చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక నోటిఫికేషన్‌
కంబోడియా పాలన పగ్గాలు దక్కించుకున్న హన్‌సెన్‌ దాదాపు విడుదలైంది. పాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 58 ప్రకారం..
నాలుగుదశాబ్దాలుగా అధికారంలో ఉన్నారు. ఆసియాలోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధాని
అత్యంత ఎక్కువ కాలం అధికారంలోఉన్న దేశాధినేతగా గుర్తింపు నేతృత్వంలోని కేబినెట్‌సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు
పొందారు. మానవ హక్కుల్ని కాలరాస్తున్నారనే అభియోగాలను ఆనోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
కంబోడియా ఎదుర్కొంటున్న తరుణంలో తాజా పరిణామం చోటు భవిష్యత్తుకు దిక్సూచి బ్రిక్స్‌: ప్రధాని మోదీ
చేసుకుంది. నూతన కేబినెట్‌లోనూ నేతల వారసులకే సముచిత
స్థానం లభించింది.

S
థాయ్‌లాండ్‌ప్రధానిగా థావిసిన్‌ఎన్నిక
థాయ్‌లాండ్‌ప్రధానిగా ఆ దేశ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌
భవిష్యత్తుకు బ్రిక్స్‌ సదస్సు దిక్సూచిగా నిలుస్తుందని
ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు
సహకారానికి సంబంధించిన అంశాలను గుర్తించడానికి ఇదో
చక్కని అవకాశమని, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించడానికి
K
దిగ్గజం శ్రెథ్థా థావిసిన్‌ ఎన్నికయ్యారు. పార్లమెంటులో తాజాగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. 15వ బ్రిక్స్‌ సదస్సులో
నిర్వహించిన ఓటింగ్‌లో మాజీ ప్రధానితక్సిన్‌ షినవత్రకు చెందిన పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్‌బర్గ్‌చేరుకున్నారు.
ఫ్యూథాయ్‌ పార్టీ నేతృత్వంలోని కూటమి గెలిచింది.మొత్తం 727 ఈ మేరకు ప్రధాని మాట్లాడారు. దక్షిణార్థ గోళంలోని ఆందోళనలపై
ఓట్లలో థాయ్‌ పార్టీ కూటమికి 482 ఓట్లు వచ్చాయి. దీంతో చర్చించడానికి, కొత్త ఆలోచనలకు బ్రిక్స్‌ వేదికగా మారింది.
ప్రధానిగా రియల్‌ఎస్టేట్‌దిగ్గజం థావిసిన్‌ను ఎన్నుకున్నారు. రెండు అభివృద్ధి లో అసమానతలను తొలగించడానికి, బహుముఖ
A
మిలిటరీ అనుకూల పార్టీలతో పాటు మొత్తం 11 పార్టీల సంకీర్ణ వ్యవస్థను సంస్కరించడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
కూటమికి థావిసిన్‌నేతృత్వం వహించనున్నారు. 2019 తర్వాత ప్రత్యక్షంగా బ్రిక్స్‌సదస్సు జరగడం ఇదే తొలిసారి.
బ్రిక్స్‌ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హాజరుకావడం లేదు.
పాక్‌ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్‌ఉల్‌హఖ్‌కాకర్‌ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాల కూటమి అయిన
పాకిస్థాన్‌ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పార్లమెంట్‌సభ్యుడు, బ్రిక్స్‌ భేటీకి చైనా అధినేత జిన్‌పింగ్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌
బలూచిస్థాన్‌ అవామీ పార్టీనాయకుడు అన్వర్‌ ఉల్‌ హఖ్‌ కాకర్‌ లూలా డ సిల్వా, భారత ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
(52)ను నియమిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి నిర్ణయం రమఫోసా హాజరవుతున్నారు. బ్రిక్స్‌సదస్సు తర్వాతప్రధాని ఆగస్టు
తీసుకున్నారు. ఆగస్టు 9న పార్లమెంట్‌ రద్దు కాగా, దేశచట్టాల 25న గ్రీస్‌లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానిగ్రీస్‌లో
ప్రకారం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జనగణన, పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
పార్లమెంటు నియోజకవర్ల గా పునర్విభజన కారణంగా రెండు నెలల
బ్రిక్స్‌బిజినెస్‌ఫోరం లీడర్ల సదస్సు
పాటు ఎన్నికలుఆలస్యం కానున్నాయి. ఈ తరుణంలో ఆపద్ధర్మ
ప్రధాని ఎంపికపై మాజీ ప్రధానిషెహబాజ్‌షరీఫ్, ప్రతిపక్ష నేత రజా భారత్‌త ్వరలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా
రియాజ్‌రెండు దఫాలుగా చర్చలు జరిపి అన్వర్‌పేరును ఖరారు ఎదుగుతుందని, ప్రపంచానికి గ్రోత్‌ ఇంజిన్‌గా మారనుందని
చేశారు. దీనికి అధ్యక్షుడు ఆమోదముద్ర వేశారు. తొలిసారిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్‌బిజినెస్‌ఫోరం లీడర్ల సదస్సులో
పార్లమెంటుకు ఎన్నికైన అన్వర్‌ ఆపద ్ధ ర ్మ ప్రధానమంత్రిగా ఆయన మాట్లా డా రు. మిషన్‌ మోడ్‌ సంస్కరణలతోభారత్‌లో
ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
తాము అభివృద్ధి చేసిన డిజిటల్‌పేమెంట్స్‌విధానం బ్రిక్స్‌కు ఎంతో

Team AKS www.aksias.com 8448449709 


15
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి బ్రిక్స్‌ ఉత్పత్తిపై పనిచేశాం. ఆ వంగడాలు రెండు దశాబ్దాల అనంతరం
దేశాలు గణనీయ కృషిచేస్తున్నాయని వివరించారు. భారత్‌లో వరి ఉత్పత్తి 50 శాతం, గోధుమల ఉత్పత్తి 230% మేర
పెరిగేందుకు ఉపకరించాయి. ఫలితంగా కరవు చక్రాలకు ముగింపు
అమెరికా ఇండో-పసిఫిక్‌కమాండ్‌చీఫ్స్‌ఆఫ్‌డిఫెన్స్‌
పలికినట్లైంది. దాంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో
(సీహెచ్‌వోడీ) సదస్సు హరిత విప్లవాన్ని ప్రారంభించేందుకు దారి తీసిందని వివరించారు.
ఆహారభద్రతను సాధించడం కోసం అమెరికా నుంచి
‘తూర్పు లద్దాఖ్‌’ పరిష్కారానికి భారత్, చైనా అంగీకారం
సహాయం పొందే దశ నుంచి ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే
దశ వరకు భారత్‌ చాలా దూరం ప్రయాణం చేసిందని, ప్రస్తుతం తూర్పులద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంట రెండు దేశాల
తాను సాధించిన అభివృద్ధి పురోగతి ప్రావీణ్యతలను ఇతర దేశాలకు మధ్య మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించుకుందామని భారత్,
విస్తరిస్తోందని అమెరికా దౌత్యవేత్త ఒకరు ప్రశంసించారు. ఈ చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. రెండు రోజులపాటు జరిగిన
మేరకు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఎయిడ్‌) 19వ విడత చర్చల అనంతరం ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటన
అధికారి సమంతా పవర్‌అమెరికా ఇండో-పసిఫిక్‌కమాండ్‌చీఫ్స్‌ విడుదలచేశాయి. రెండు వైపులా సానుకూల, నిర్మాణాత్మక, లోతైన
ఆఫ్‌ డిఫెన్స్‌ (సీహెచ్‌వోడీ) సదస్సులో మాట్లాడారు. ఒకదేశంలో చర్చలు జరిగాయి.మిగిలిన సమస్యల పరిష్కారంపై తీర్మానం
పెట్టే పెట్టుబడులతో చాలా సందర్భాల్లో ఇతర దేశాలకూ ప్రయోజనం దిశగానే అవి సాగాయని ఆ ప్రకటన వెల్లడించింది. ఆగస్టు 13,

S
చేకూరుతుందని చెప్పారు. ఇతర దేశాలకు సహాయపడేందుకు
భారత్‌చేస్తున్నయత్నాలను ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు.
ఆహార భద్రతనే తీసుకోండి. 1960వదశకం ప్రారంభంలో
మేం భారత్‌లోని శాస్త్రవేత్తలు, స్థానిక రైతులతో కలిసిమెరుగైన,
14 తేదీల్లో చుషుల్‌-మోల్దో సరిహద్దుల్లోని భారతభూభాగంలో
కమాండర్‌స్థాయిలో ఈ చర్చలు జరిగాయి. రెండు రోజుల పాటు
అత్యున్నత స్థాయిలో చర్చలు జరగడం ఇదే తొలిసారి. సాధ్యమైనంత
త్వరగా మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా
K
చీడపీడలను తట్టుకోగల, అధిక దిగుబడులను ఇచ్చే వంగడాల అధికారులు అంగీకరించారని విదేశాంగ శాఖవెల్లడించింది.
A

Team AKS www.aksias.com 8448449709 


16
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

4. పర్యావరణం
భారతదేశం 14 సంవత్సరాలలో ఉద్గారాల రేటును 33 పాటు, నీటి అణువులను విభజించడానికి పునరుత్పాదక శక్తిని

శాతం తగ్గించింది పెంచడం ద్వారా ఉత్పత్తి చేయబడిన గ్రీన్ హైడ్రోజన్ వంటి వినూత్న
ఇంధన పరిష్కారాలలో భారతదేశం కూడా ప్రవేశిస్తోంది.
గత 14 సంవత్సరాలలో, భారతదేశం తన కార్బన్
పాదముద్రను తగ్గించడంలో నిబద్ధతలో గణనీయమైన పురోగతిని శిలాజ ఇంధనాలపై అంతర్జాతీయ పరస్పర చర్యలు

ప్రదర్శించింది. 2005 నుండి 2019 వరకు, దేశం తన గ్రీన్‌హౌస్ ప్రపంచ స్థాయిలో, శిలాజ ఇంధన వినియోగం వివాదాస్పద
ఉద్గారాల రేటును అసాధారణంగా 33% తగ్గ ించింది . ఇది అంశంగా మిగిలిపోయింది. ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను
స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలకు అనుగుణంగా భారతదేశం కలిగి ఉన్న గ్రూప్ ఆఫ్ 20 (G20), శిలాజ ఇంధనాల తొలగింపుపై
యొక్క సామర్ థ్యాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ పర్యావరణ ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ఇటీవలి కాలంలో రెండుసార్లు
కార్యక్రమాల పట్ల దాని నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుంది. విఫలమైంది. ఇటువంటి పరస్పర చర్యలు ప్రపంచవ్యాప్త శక్తి

UNFCCCకి నిబద్ధత పరివర్తనలను సమకాలీకరించడంలో సవాళ్లను హైలైట్ చేస్తాయి.

S
వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి సమావేశం (UN-
FCCC)కి కట్టుబడి ఉండటం ద్వారా స్థిరమైన భవిష్యత్తు పట్ల
భారతదేశం యొక్క అంకితభావం మరింత నొక్కిచెప్పబడింది.
వాయు కాలుష్యం మరియు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుదల
మధ్య లింక్

యాంటీబయాటిక్ నిరోధకత పెరుగుదలతో దాని


K
2030 నాటికి, దేశం దాని ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయిల సంబంధం,ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించిన ఒత్తిడి దృష్ట్యా
నుండి 45% తగ్గించాలని ప్రతిజ్ఞ చేసింది. 2016 మరియు 2019 వాయు కాలుష్యం ఇప్పుడు మరొక భయంకరమైన పరిణామాన్ని
మధ్య తీసుకున్న చర్యలు, ముఖ్యంగా, సగటు వార్షిక ఉద్గార తగ్గింపు వెల్లడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మానవ ఆరోగ్యంపై ఛాయను
రేటును 3% చూసింది. వేస్తూ, వాయు కాలుష్యం మరియు యాంటీబయాటిక్ నిరోధకత
A
ప్రస్తుత దృశ్యం యొక్క పెరుగుతున్న ముప్పు మధ్య ఉన్న క్లిష్టమైన సంబంధాన్ని
ఒక సంచలనాత్మక ప్రపంచ అధ్యయనం వెలుగులోకి తెచ్చింది.
పచ్చని భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, భారతదేశ
ఇంధన మిశ్రమంలో శిలాజ ఇంధనాలు ఇప్పటికీ ఆధిపత్యం గ్లోబల్ స్కేల్ విశ్లేషణ: 100 దేశాలు పరిశీలించబడ్డాయి

చెలాయిస్తున్నాయి. అయితే, దేశం ఈ రకమైన ఇంధనం పై ఈ కనెక్షన్‌ని విప్పుటకు, పరిశోధకులు దాదాపు రెండు
మాత్రమే ఆధారపడలేదు. మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, దశాబ్దాలుగా 100 కంటే ఎక్కువ దేశాల నుండి డేటాను
హైడ్రో, న్యూక్లియర్ మరియు పునరుత్పాదక వంటి వనరులను కలిగి విశ్లేషించారు. ఈ సమగ్ర విశ్లేషణ పెరిగిన వాయు కాలుష్యం
ఉన్న నాన్-ఫాసిల్ ఇంధన ఆధారిత విద్యుత్, భారతదేశ మొత్తం మరియు యాంటీబయాటిక్ నిరోధకత పెరుగుదల మధ్య
విద్యుత్ ఉత్పత్తిలో 25.3%కి దోహదపడింది. అయినప్పటికీ, థర్మల్ సంబంధాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తుంది. ఈ అధ్యయనం విభిన్నమైన
పవర్ స్టేషన్లు 73% విద్యుత్తును సరఫరా చేస్తూ ఆధిపత్య ఇంధనం దేశాలు మరియు ఖండాలను కలిగి ఉన్న ఈ రకమైన అత్యంత
గా ఉన్నాయి. విస్తృతమైన పరీక్షలలో ఒకటి.

ప్రకృతి పాత్ర మరియు హరిత ఆవిష్కరణలు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్: ఎ గ్రేవ్ గ్లోబల్ థ్రెట్

కార్బన్ సీక్వెస్ట్రే ష న్ ప్రక్రియలో అడవులు కీలక పాత్ర యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ప్రపంచ ఆరోగ్యానికి
పోషిస్తా యి మరియు 2019 నాటికి, అవి భారతదేశంలోని పెరుగుతున్న ప్రమాదం, దీనివల్ల ఏటా 1.3 మిలియన్ల మరణాలు
24.56% భూమిని ఆక్రమించాయి. ఈ సహజ కార్బన్ సింక్‌తో సంభవిస్తున్నాయి. యాంటీబయాటిక్స్ దుర్వినియోగం మరియు

Team AKS www.aksias.com 8448449709 


17
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
మితిమీరిన వినియోగం ఈ సంక్షోభానికి ప్రాథమిక కారకాలుగా దేశాన్ని ప్రభావితం చేసే విపరీతమైన వాతావరణ పరిస్థితులను
గుర్తించబడ్డాయి. అయినప్పటికీ, యాంటీబయాటిక్-రెసిస్టెంట్ ఎదుర్కొంది. వాతావరణ మార్పు వేగవంతమవుతున్నందున,
బ్యాక్టీరియా అభివృద్ధికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని వాతావరణ ప్రమాదాలను పరిష్కరించడం అత్యవసరం.
పెంపొందించడం ద్వారా వాయు కాలుష్యం సమస్యను మరింత బెంగుళూరుకు చెందిన థింక్ ట్యాంక్ క్లైమేట్ రిస్క్ హారిజన్స్
తీవ్రతరం చేస్తోందని సూచించడం ద్వారా అధ్యయనం కొత్త నిర్వహించిన ఇటీవలి విశ్లేషణ “still unprepared ” అనే
కోణాన్ని పరిచయం చేసింది. శీర్షికతో వాతావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంలో భారతదేశ
బ్యాంకింగ్ రంగం యొక్క సంసిద్ధతపై దృష్టి సారించింది .
సైంటిఫిక్ ధ్రువీకరణ: లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ప్రచురించబడింది
భారతీయ బ్యాంకుల వాతావరణ సంసిద్ధతను విశ్లేషించడం
అధ్యయనం యొక్క ఫలితాలు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్
జర్నల్‌లో వారి ప్రచురణ ద్వారా ధృవీకరించబడ్డాయి. ఈ క్లై మే ట్ రిస్క్ హారిజన్స్ నివేదిక భారతదేశంలోని 34
ప్రతిష్త
టా ్మక ప్లాట్‌ఫారమ్ పరిశోధన యొక్క ప్రాముఖ్యతను మరియు అతిపెద్ద బ్యాంకుల అంచనా ఆధారంగా రూ.29.5 ట్రిలియన్ల
ప్రజారోగ్య విధానాలు మరియు అభ్యాసాలకు దాని ప్రభావాలను మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉంది. విపరీతమైన వాతావరణ
నొక్కి చెబుతుంది. సంఘటనల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ

S
పొటెన్షియల్ మెకానిజమ్స్: పార్టిక్యులేట్ మ్యాటర్‌లో బాక్టీరియా

వాయు కాలుష్యం-యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ లింక్


వెనుక ఉన్న నిర్దిష ్ట మెకానిజమ్‌ల ను అధ్యయనం లోతుగా
ప్ర మా దా ల ను కొ ల వ డా ని కి , ని ర ్వ హ ిం చ డా ని కి మ రి యు
తగ్గించడానికి బ్యాంకుల సామర్యాథ్ న్ని అధ్యయనం అంచనా వేసింది.

క్లైమేట్-రిస్క్ ప్రిపేర్‌నెస్‌లో అత్యుత్తమ ప్రదర్శనకారులు


K
పరిశోధించనప్పటికీ, వాయు కాలుష్యంలోని పార్టికల్ మ్యాటర్ అంచనా వేయబడిన భారతీయ బ్యాంకులలో, మూడు
PM2.5 యాంటీబయాటిక్-రెసిస్టెంట్ బాక్టీరియా మరియు వాతావరణ-ప్రమాద సంసిద్ధతలో అగ్రగామిగా నిలిచాయి. యెస్
జన్యువులను కలిగి ఉండగలదని ఇది సూచిస్తుంది. ఇది పర్యావరణం బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ వాతావరణ
మరియు మానవ ఉచ్ఛ్వాసము ద్వారా యాంటీబయాటిక్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి మరియు వాటి
A
నిరోధకతను ప్రసారం చేయగలదు. స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి గుర్తించదగిన ప్రయత్నాలను
ప్రదర్శించాయి.
ఒక బహుముఖ సవాలు: యాంటీబయాటిక్ దుర్వినియోగం మరియు
వాయు కాలుష్యాన్ని అరికట్టడం ప్రభుత్వ రంగ బ్యాంకుల గ్రీన్ ఫైనాన్సింగ్ వెనుకబడి ఉంది

పెరుగుతున్న వాయు కాలుష్య స్థా యి లు సమస్యను పు న రు త్పా ద క ఇ ం ధ న ర ం గా ని కి ఫై నా న్సిం గ్ ‌కు


విస్తరిస్తున్నాయని అధ్యయనం నొక్కి చెప్పింది. వాయు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య ఉన్న ధోరణిని
కాలుష్యాన్ని నియంత్రించడం ద్వంద్వ-ప్రయోజన పరిష్కారంగా విశ్లేషణ హైలైట్ చేస్తుంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల మొత్తం
ఉపయోగపడుతుంది. ఫైనాన్సింగ్‌లో ఈ బ్యాంకులు ఎనిమిది శాతం కంటే తక్కువగా
ఉన్నాయి. భారతదేశం తన వాతావరణ విధానానికి కట్టుబడి
భవిష్యత్తు చిక్కులు: 2050 అంచనాలు
ఉన్నప్పటికీ, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం దేశం యొక్క ఇంధన
వాయు కాలుష్య విధానాలలో మార్పులు లేకుండా, 2050
పరివర్తనకు తగినంతగా మద్దతు ఇవ్వలేదు.
నాటికి ప్రపంచ యాంటీబయాటిక్ నిరోధకత 17% పెరగవచ్చని
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క కార్బన్-ఇంటెన్సివ్ ఎక్స్పోజర్
అధ్యయనం అంచనాలను అందజేస్తుంది. అనుబంధిత అకాల
మరణాల సంఖ్య సంవత్సరానికి 840,000 వరకు పెరగవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(SBI) కార్బన్-ఇంటెన్సివ్ సెక్టార్‌లకు అత్యధికంగా బహిర్గతం
"Still unprepared" నివేదిక
అయినట్లు గుర్తించబడింది, ప్రధానంగా బొగ్గు సంబంధిత
2022లో, భారతదేశం 365 రోజులలో 314 రోజులలో

Team AKS www.aksias.com 8448449709 


18
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
కార్యకలాపాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇది అటువంటి ముఖ్యమైన సంతానోత్పత్తి కేంద్రంగా ఉద్భవించింది. నివాస నష్టాన్ని
పెట్టుబడులతో ముడిపడి ఉన్న వాతావరణ ప్రమాదాలకు బ్యాంక్ ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ పరిరక్షణ పెంపక కేంద్రం గత రెండు
యొక్క ముప్పు గురించి ఆందోళనలను పెంచుతుంది. దశాబ్దాలుగా జాతుల జనాభాలో క్రమంగా పెరుగుదలను చూసింది.
2002లో పశ్చిమ ట్రాగోపన్‌ల సంఖ్య రెండు నుండి 2022 నాటికి
వాతావరణ ప్రమాదాలను ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు
47 కు పెరగడంతో అధికారుల ప్రయత్నాలు ఫలించాయి.
వాతావరణ ప్రమాదాలను సమరవ
్థ ంతంగా ఎదుర్కోవడానికి
ఎ ఛాలెంజింగ్ టాస్క్: అడవి లోకి లోకి తిరిగి పరిచయం
బ్యాంకులు తీసుకోవాల్సిన కీలక చర్యలను నివేదిక వివరిస్తుంది.
వీటిలో గ్రీన్ ఫైనాన్సింగ్ యొక్క చురుకైన బహిర్గతం, సాధారణ పాశ్చాత్య ట్రాగోపాన్ జనాభాను పెంచడంలో క్యాప్టివ్
రిపోర్టింగ్ ఆకృతిని అవలంబించడం, శిలాజ ఇంధన ఫైనాన్సింగ్‌ను బ్రీడింగ్ విజయవంతమైనప్పటికీ, తదుపరి దశ మరింత క్లిష్టమైనది
దశలవారీగా మార్చడానికి పరివర్త న ప్రణాళికలను అమలు పక్షులను అడవిలో వాటి సహజ నివాస స్థ ల ంలోకి తిరిగి
చేయడం మరియు వాటి ప్రమాద అంచనా ప్రక్రియలలో వాతావరణ ప్రవేశపెట్టడం. హిమాచల్ ప్రదేశ్‌తో సహా ఉత్తర పాకిస్తాన్ నుండి
దృశ్య విశ్లేషణలను చేర్చడం వంటివి ఉన్నాయి. భారతదేశం వరకు వాయువ్య హిమాలయాలలో పక్షి యొక్క విచ్ఛిత్తి
పంపిణీతో సహా అనేక కారణాల వల్ల ఇది చాలా కఠినమైన పని.
సుందర్బన్స్ డెల్టాలో మద్దతు కొరత ప్రస్తావన

S
2019 నుండి వాతావరణ-ప్రేరేపిత తుఫానులు మరియు
విపరీత వాతావరణ పరిస్థితులతో సుందర్‌బన్స్ డెల్టా దెబ్బతిన్నది.
గణనీయమైన ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ, వాతావరణ సమస్యలపై
బందీలుగా ఉన్న పక్షుల మనుగడ మరియు అడవి వాతావరణానికి
అనుగుణంగా ఉండేలా చేయడంలో సవాలు ఉంది.

ముప్పు మరియు పరిరక్షణ ప్రయత్నాలు


K
నిర్మాణాత్మక ఆర్థిక విధానం లేకపోవడం వల్ల బ్యాంకింగ్ రంగం నివాస నష్టమే కాకుండా, పశ్చిమ ట్రాగోపాన్ వేట మరియు
పరిమిత మద్దతును అందించింది. ఇతర మానవజన్య కారకాల నుండి ముప్పును ఎదుర్కొంటుంది.
దాని సహజ జనాభాలో క్షీణత దాని మొత్తం మనుగడ గురించి
పశ్చిమ ట్రాగోపన్
ఆందోళనలను పెంచింది. బర్డ్‌లైఫ్ ఇంటర్నేషనల్ (2020) ప్రపంచ
పశ్చిమ ట్రాగోపాన్ (ట్రాగోపాన్-మెలనోసెఫాలస్)
A
జనాభా దాదాపు 3,000 మంది వ్యక్తులను అంచనా వేసింది, తక్షణ
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి కాబట్టి ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి పరిరక్షణ ప్రయత్నాల అవసరాన్ని నొక్కి చెబుతుంది.
ఉంది. అయితే, ఈ పక్షి దాని మనుగడకు ముప్పు కలిగించే అనేక
హాని మరియు రక్షణ అవసరం
సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవలి సంవత్సరాలలో, ఈ అరుదైన
జాతిని సంరక్షించడానికి మరియు దాని జనాభాను పెంచడానికి బహుళ బెదిరింపులు మరియు క్షీణిస్తున్న జనాభా
సమిష్టి ప్రయత్నాలు జరిగాయి. కారణంగా, పశ్చిమ ట్రాగోపాన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్
కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) రెడ్ డేటా జాబితాలో "vul-
ఆవాస నష్టం: ఒక క్లిష్టమైన ముప్పు
nerable " (VU)గా జాబితా చేయబడింది. ఈ అద్భుతమైన
పా శ్చా త ్య ట్రా గో పా న్ ఆ వా స న ష ్టం స మ స ్య తో పక్షిని మరింత క్షీణించకుండా రక్షించడానికి తక్షణ చర్యల యొక్క
పోరాడుతోంది. అటవీ నిర్మూలన, పటణీ
్ట కరణ మరియు వ్యవసాయ ప్రాముఖ్యతను ఈ హోదా నొక్కి చెబుతుంది.
విస్తరణతో సహా మానవ కార్యకలాపాలు దాని సహజ ఆవాసాల
సహకార పరిరక్షణ ప్రయత్నాలు
క్షీణతకు మరియు విచ్ఛిన్నానికి దారితీశాయి. ఫలితంగా, ఈ పక్షి
జనాభా తీవ్రంగా ప్రభావితమైంది. వెస్ట్రన్ ట్రాగోపాన్ కోసం పరిరక్షణ మరియు పునఃప్రవేశ
ప్రయత్నాలు వివిధ విభాగాలను కలిగి ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్
సరన్ ఫేసెంట్రీ: ఎ బీకాన్ ఆఫ్ హోప్
అటవీ శాఖ, హిమాచల్ ప్రదేశ్ జూ మరియు కన్జర్వేషన్ బ్రీడింగ్
సిమ్లాలో ఉన్న సరహన్ ఫేసెంట్రీ, పశ్చిమ ట్రాగోపాన్‌కు సొసైటీ మరియు సరహన్ వన్యప్రాణుల విభాగం ఈ అరుదైన

Team AKS www.aksias.com 8448449709 


19
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
మరియు అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి మరియు అత్యంత ముఖ్యమైన హిమానీనదాలలో ఒకటి, ఇది 53 చదరపు
దాని సహజ ఆవాసాలలోకి తిరిగి ప్రవేశపెట్టడానికి చురుకుగా కిలోమీటర్ల విస్తీర్ణంలో మరియు సుమారు 14 కిలోమీటర్ల పొడవుతో
కలిసి పని చేస్తున్నాయి. విస్తరించి ఉంది. ఆకట్టుకునే ఈ హిమానీనదం ఈ ప్రాంతానికి
నీటిని సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పార్కాచిక్ గ్లేసియర్
సంచితం మరియు అబ్లేషన్‌ను అర్థం చేసుకోవడం
హిమాలయ ప్రాంతం దాని విస్తారమైన హిమానీనదాలు
మరియు నీటి వనరుగా వాటి కీలక పాత్ర కారణంగా చాలా కాలంగా ఈ అధ్యయనం హిమనదీయ డైనమిక్స్‌లో చేరడం మరియు
శాస్త్రీయ ఆసక్తిని కలిగి ఉంది. ఇటీవల, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్లేషన్ భావనలను కూడా పరిశోధించింది. సంచితం అనేది
హిమాలయన్ జియాలజీ నిర్వహించిన ఒక అధ్యయనం లడఖ్‌లోని హిమానీనదం పైభాగంలో మంచు పేరుకుపోవడాన్ని సూచిస్తుంది,
పార్కాచిక్ గ్లేసియర్ చుట్టూ హిమనదీయ సరస్సుల ఏర్పాటుపై అయితే అబ్లే ష న్ అనేది హిమానీనదం యొక్క దిగువ సగం
వెలుగునిచ్చింది, హిమనదీయ తిరోగమనం మరియు దాని చిక్కుల కరగడాన్ని సూచిస్తుంది.
గురించి ముఖ్యమైన ఆందోళనలను లేవనెత్తింది. ప్రోగ్లాసియల్ లేక్స్ యొక్క సంభావ్య నిర్మాణం
ది ఫార్మేషన్ ఆఫ్ గ్లేసియల్ లేక్స్ 1999 మరియు 2020-21 మధ్య హిమానీనదం

S
అధ్యయనం యొక్క పరిశీలనల ప్రకారం, లడఖ్‌లో ని
పర్కాచిక్ గ్లేసియర్ చుట్టూ మూడు హిమనదీయ సరస్సులు ఏర్పడే
అవకాశం ఉంది. ఈ పరిశోధనలు గ్లేసియల్ ల్యాండ్‌స్కేప్‌లో
యొక్క దిగువ అబ్లేషన్ జోన్ మంచు వేగంలో 28% తగ్గింపును
అనుభవించిందని సూచించే 'ఉపరితల మంచు వేగం' అని
పిలువబడే ఒక ముఖ్యమైన అన్వేషణను పరిశోధన హైలైట్ చేసింది.
K
గణనీయమైన మార్పులను సూచిస్తా యి , దీనికి దోహదపడే ఈ తగ్గ ిం పు హిమానీనదం సమీపంలో మూడు ప్రోగ్లాసియల్
కారకాలపై లోతైన అవగాహన అవసరం. సరస్సులు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేయడానికి
దారితీసింది, ఇది సంభావ్య ప్రమాదాలు మరియు సవాళ ్ల ను
గ్లేసియర్ రిట్రీట్ రేట్లు
ప్రదర్శిస్తుంది.
హిమానీనదం తిరోగమన రేటును అంచనా వేయడానికి
A
అధ్యయనం 1971 నుండి 2021 వరకు చారిత్రక ఉపగ్రహ
గల్ఫ్ స్ట్రీమ్ సిస్టమ్
చిత్రాలను పరిశీలించింది. 1971 మరియు 1999 మధ్య, అమోక్ (అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్‌ట ర్నింగ్
హిమానీనదం తిరోగమనం యొక్క సగటు రేటు సంవత్సరానికి సర్క్యులేషన్) అని పిలువబడే గల్ఫ్ స్ట్రీమ్ వ్యవస ్థ 2025
రెండు మీటర్లుగా నమోదు చేయబడింది. అయితే, 1999 మరియు నాటికి పతనాన్ని ఎదుర్కొంటుందని ఒక కొత్త అధ్యయనం
2021 మధ్య, ఈ రేటు నాటకీయంగా పెరిగింది, సంవత్సరానికి తెలిపింది . భూమి యొక్క వాతావరణ వ్యవస్థలో అమోక్ కీలక
సగటున 12 మీటర్లకు చేరుకుంది. పాత్ర పోషిస్తుంది, వెచ్చని సముద్రపు నీటిని ఉత్త ర ం వైపుకు
తీసుకువెళుతుంది మరియు అట్లాంటిక్ ప్రవాహాలను నడుపుతోంది.
గ్లోబల్ వార్మింగ్ పాత్ర
అమోక్ మరియు దాని దుర్బలత్వాన్ని అర్థం చేసుకోవడం
పార్కాచిక్ గ్లేసియర్‌తో సహా హిమానీనదాలు వేగంగా
కరిగిపోవడానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్. ఈ ప్రాంతంలో అమోక్ అనేది కీలకమైన సముద్ర ప్రవాహాలను సూచిస్తుంది,
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మంచు కరగడాన్ని వేగవంతం చేశాయి, ఇది ధ్రువం వైపు వెచ్చని నీటిని రవాణా చేస్తుంది, ఇక్కడ అది
ఇది సున్నితమైన హిమాలయ పర్యావరణ వ్యవసకు
్థ భయంకరమైన చల్లబడి మునిగిపోతుంది, ఇది మొత్తం అట్లాంటిక్ ప్రసరణను
పరిణామాలకు దారితీసింది. ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా గ్లోబల్ హీటింగ్ కారణంగా
అమోక్ ప్రస్తుతం 1,600 సంవత్సరాలలో అత్యంత బలహీనంగా
పార్కాచిక్ గ్లేసియర్ పరిమాణం మరియు కొలతలు
ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రవాహాల బలహీనత ఒక
లడఖ్‌లో ఉన్న పర్కాచిక్ గ్లేసియర్ సురు నది లోయలో

Team AKS www.aksias.com 8448449709 


20
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
టిప్పింగ్ పాయింట్ గురించి ఆందోళనలను పెంచుతుంది, ఇది IPCC యొక్క అంచనా
సంభావ్య పతనానికి దారి తీస్తుంది. వాతావరణ మార్పులపై ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్
అమోక్ పతనం కోసం అంచనా వేయబడిన సమయ ప్రమాణం (IPCC) గతంలో అమోక్ పతనం ప్రమాదాన్ని అంచనా
వేసింది మరియు ఈ శతాబ్దంలో అది జరగదని నిర్ధారించింది.
అధ్యయనం 2025 నుండి 2095 వరకు అమోక్ పతనానికి
అయినప్పటికీ, పరిశోధకులు ఈ నమూనాలు సాంప్రదాయికంగా
కీలకమైన కాలపరిమితిని అంచనా వేసింది. ప్రపంచ కార్బన్
ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు మరియు తదుపరి పరిశోధన కోసం
ఉద్గారాలు నిరాటంకంగా కొనసాగితే 2050 నాటికి భయంకరమైన
పిలుపునిచ్చారు.
పరిస్థితిని అంచనా సూచిస్తుంది. మునుపటి పతనాల సమయంలో,
కొన్ని దశాబ్దాల వ్యవధిలో సుమారు 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మెరైన్ హీట్ వేవ్స్(MHWs)
హెచ్చు తగ్గులు గమనించబడ్డాయి, అయితే ఈ సంఘటనలు
సముద్రపు ఉష్ణ తరంగాలు (MHWs) ప్రపంచ ఉష్ణోగ్రతలు
మంచు యుగాలలో జరిగాయని గమనించడం చాలా అవసరం.
పెరుగుతూనే ఉన్నందున, సముద్ర పర్యావరణ వ్యవస్థ ల లో
అమోక్ పతనం యొక్క పరిణామాలు గణనీయమైన మార్పులకు దారితీస్తున్నందున ఒక ముఖ్యమైన
అమోక్ యొక్క సంభావ్య పతనం ప్రపంచ వాతావరణానికి ఆందోళనగా మారింది. జూన్‌లో ఎన్నడూ లేని విధంగా అత్యంత

S
వినాశకరమైన ప్రభావాలను కలిగి ఉంది. భారతదేశం, దక్షిణ
అమెరికా మరియు పశ్చిమ ఆఫ్రికా వంటి ప్రాంతాలలో వర్షపాత
నమూనాలలో అంతరాయాలు సంభవించే అవకాశం ఉంది,
వేడి సంభవించడం మరియు మెర్కేటర్ ఓషన్ ఇంటర్నేషనల్
ఇటీవలి అంచనాలు పరిస్థితి తీవ్రతను హైలైట్ చేస్తున్నాయి.

సముద్రపు వేడి తరంగాలను ఎదుర్కొంటున్న ప్రాంతాలు


K
ఈ వర్షాలపై ఆధారపడిన బిలియన్ల మంది ప్రజలు తమ ఆహార
మెర్కేటర్ ఓషన్ ఇంటర్నేషనల్ యొక్క ఇటీవలి
సరఫరాపై ప్రభావం చూపుతారు. అంతేకాకుండా, యూరప్ పెరిగిన
సూచన ప్రకారం, అనేక ప్రాంతాలు ప్రస్తుతం MHWలను
తుఫానులు మరియు చల్లని ఉష్ణోగ్రతలను అనుభవిస్తుంది, అయితే
ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతాలలో ఈశాన్య పసిఫిక్, దక్షిణ
ఉత్తర అమెరికా తూర్పు తీరం సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.
హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్‌లోని దక్షిణ అర్ధగోళం,
A
అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ మరియు అంటార్కిటిక్ మంచు పలకలు
ఈశాన్య అట్లాంటిక్, ఉష్ణమండల ఉత్తర అట్లాంటిక్ మరియు
కూడా తీవ్ర ముప్పును ఎదుర్కొంటాయి.
మధ్యధరా ప్రాంతాలు ఉన్నాయి. ఈ MHWల యొక్క పొడిగించిన
క్లైమేట్ క్రైసిస్ మరియు డేంజరస్ టిప్పింగ్ పాయింట్స్ వ్యవధి మరియు తీవ్రత సముద్ర జీవులకు మరియు తీర ప్రాంత
అమోక్ యొక్క సంభావ్య పతనం గ్లోబల్ హీటింగ్ ద్వారా వర్గాలకు పెరుగుతున్న ఆందోళన.
ప్రేరేపించబడిన ప్రమాదకరమైన చిట్కా పాయింట్ల జాబితాకు సముద్ర ఉష్ణ తరంగాలను నిర్వచించడం
జోడిస్తుంది. 2022లో జరిపిన పరిశోధనలు, అమోక్‌ను
MHWలు సముద్రంలో తీవ్రమైన వాతావరణ సంఘటనలు,
మూసివేయడం, గ్రీన్‌ల్యాండ్ మంచు టోపీ కూలిపోవడం మరియు
ఇవి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో గణనీయమైన పెరుగుదల
కార్బన్-రిచ్ పెర్మాఫ్రాస్ట్ ఆకస్మికంగా కరగడం వంటి ఐదు
ద్వారా వర్గీకరించబడతాయి. MHWగా వర్గీకరించడానికి,
చిట్కాలు ఇప్పటికే ఆమోదించబడి ఉండవచ్చని సూచించింది.
ఉపరితల ఉష్ణోగ్రత కనీసం ఐదు రోజుల పాటు సగటు ఉష్ణోగ్రత
టిప్పింగ్ పాయింట్‌ను అంచనా వేయడం కంటే 3 లేదా 4 డిగ్రీల సెల్సియస్ పెరగాలి. ఉష్ణోగ్రతల యొక్క
సంభావ్య చిట్కా పాయింట్‌ను అంచనా వేయడానికి, ఈ సుదీర్ఘ కాలాలు వారాలు, నెలలు లేదా సంవత్సరాల పాటు
పరిశోధకులు 1870 నాటి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత డేటాను కొనసాగవచ్చు.
ఉపయోగించారు. ఈ డేటా "సాడిల్-నోడ్ విభజన"కు చేరుకునే సముద్ర పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం
సిస్టమ్‌ల మార్గంలో మ్యాప్ చేయబడింది, ఇది అమోక్ పతనం
సముద్ర ఉష్ణ తరంగాలు సముద్ర పర్యావరణ వ్యవస్థలపై
యొక్క సంభావ్యతపై అంతర్దృష్టులను అందిస్తుంది.

Team AKS www.aksias.com 8448449709 


21
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
వినాశకరమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. అవి సముద్ర జాతుల దోహదం చేస్తుంది, MHWల ప్రభావాన్ని తీవ్రతరం చేస్తుంది.
మరణాలు, వలస విధానాలను మార్చడం మరియు పగడపు
లుడ్విజియా పెరువియానా
బ్లీచింగ్‌తో ముడిపడి ఉన్నాయి. MHWs సమయంలో అధిక
లుడ్విజియా పెరువియానా అనే ఆక్వాటిక్ కలుపు మొక్కల
సముద్ర ఉష్ణోగ్రతలు భారీ పగడపు బ్లీచింగ్ సంఘటనలకు దారి
కారణంగా తమిళనాడు తన విలువైన ఏనుగుల ఆవాసాలకు
తీయవచ్చు, దీని వలన పగడాలు వాటి కణజాలాలలో నివసించే
గణనీయమైన ముప్పును ఎదుర్కొంటోంది.
జూక్సాంతెల్లే అని పిలువబడే ఆల్గేను బహిష్కరించి, వాటిని పూర్తిగా
తెల్లగా మార్చుతాయి. ఈ దృగ్విషయం పగడాల బలహీనతకు దారి లుడ్విజియా పెరువియానా: ఎ గ్రోయింగ్ థ్రెట్
తీస్తుంది, వాటిని ప్రాణాంతక వ్యాధులకు గురి చేస్తుంది, తద్వారా దక్షిణ అమెరికాకు చెందిన లుడ్విజియా పెరువియానా అనే
సముద్ర పర్యావరణ వ్యవస్థల యొక్క పెళుసైన సమతుల్యతను జల మొక్క తమిళనాడు ఏనుగుల ఆవాసాలకు పెనుముప్పుగా
భంగపరుస్తుంది. మారింది. అన్నామలై టైగర్ రిజర్వ్‌లో ఏనుగులకు కీలక ఆవాసంగా
గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు మరియు సముద్ర శోషణ ఉన్న వాల్పరై ప్రాంతంలోని చిత్తడి నేలలు మరియు గడ్డి నేలలపై పై
కలుపు మొక్క దాడి చేసింది.
గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల కారణంగా ప్రపంచ గాలి

S
ఉష్ణోగ్రత పెరగడంతో, సముద్రాలు అదనపు వేడిలో గణనీయమైన
భాగాన్ని గ్రహిస్తాయి. గత కొన్ని దశాబ్దాలుగా, శిలాజ ఇంధనాలను
కాల్చడం మరియు అటవీ నిర్మూలన వంటి మానవ కార్యకలాపాల
నుండి గ్రీన్హౌస్ వాయువుల విడుదల వల్ల కలిగే వేడిలో 90%
విస్తరణ మరియు సవాళ్లు

చిత్త డి నేలలలో మొక్క యొక్క దూకుడు పెరుగుదల


దాని తొలగింపులో ఒక ప్రత్యేకమైన సవాలుగా ఉంది. చిత్తడి
K
నేలల దట్టమైన మరియు నీటితో నిండిన స్వభావం యంత్రాల
మహాసముద్రాలు గ్రహించాయి. ఈ శోషణ ప్రపంచ సగటు సముద్ర వినియోగాన్ని కష్టతరం చేస్తుంది, సమర్థవంతమైన నియంత్రణ
ఉపరితల ఉష్ణోగ్రతలో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. కోసం ప్రత్యామ్నాయ వ్యూహాలు అవసరం.
మెరైన్ హీట్ వేవ్ డేస్‌లో అంచనా పెరుగుదల ఇన్వాసివ్ జాతులను ఎదుర్కోవడంలో రాష్ట్రం యొక్క
ప్రయత్నాలు
A
ఇటీవలి దశాబ్దాలలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా
MHWలు చాలా తరచుగా మరియు తీవ్రంగా మారుతున్నాయని స్థానిక పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి తమిళనాడు
పరిశోధనలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక పూర్వ స్థాయిలకు తన అడవుల నుండి అన్యదేశ జాతులను తొలగించే డ్రైవ్‌ను
సంబంధించి గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల సెల్సియస్‌తో, MHW ప్రారంభించింది. లాంటానా కమారా, సెన్నా స్పెక్టాబిలిస్ మరియు
రోజులలో 16 కారకాల పెరుగుదల అంచనా వేయబడింది. ఈ అకాసియా మెర్న్సీ వంటి కొన్ని లక్ష్య ఆక్రమణ జాతులు ఉన్నాయి.
భయంకరమైన ధోరణి భవిష్యత్తులో MHWలు మరింత సుదీర్ఘంగా ఏది ఏమైనప్పటికీ, లుడ్విజియా పెరువియానా ఒక ప్రత్యేకమైన
మరియు తీవ్రంగా మారే అవకాశం ఉందని, సముద్ర పర్యావరణ సవాలును అందజేస్తుంది, చిత్త డి నేలలకు దాని ప్రాధాన్యత
వ్యవస్థలు మరియు తీరప్రాంత సమాజాలపై వాటి ప్రభావాన్ని ఇవ్వబడింది, సాంప్రదాయిక తొలగింపు పద ్ధ తు లను తక్కువ
మరింత తీవ్రతరం చేస్తుందని సూచిస్తుంది. ప్రభావవంతంగా చేస్తుంది.
ది రిటర్న్ ఆఫ్ ఎల్ నినో లుడ్విజియా పెరువియానా కోసం నియంత్రణ వ్యూహాలు
ఆందోళనను జోడిస్తూ, ఎల్ నినో, భూమధ్యరేఖ పసిఫిక్ వా ల ్ప రై లో లు డ్వి జి యా పె రు వి యా నా వ్యాప్తిని
మహాసముద్రంలో ఉపరితల జలాల అసాధారణ వేడెక్కడం, అరికట ్ట డా నికి, నిపుణులు వ్యూహాత్మక విధానాన్ని సిఫార్సు
ఏడేళ్లలో మొదటిసారిగా ప్రవేశించింది. ఈ వాతావరణ నమూనా చేస్తున్నారు. మొదటి దశ ప్రాంతంలోని అన్ని చిత్తడి నేలలను
విపరీతమైన వేడిని ప్రేరేపిస్తుంది మరియు ప్రపంచంలోని వివిధ మ్యాపింగ్ చేయడం. ఈ సమాచారంతో, అధికారులు తక్కువ
ప్రాంతాలలో మరింత ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టడానికి సంఖ్యలో కలుపు ఆక్రమణను నిరోధించడంపై దృష్టి పెట్టవచ్చు,

Team AKS www.aksias.com 8448449709 


22
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఇది దాని పెరుగుదల మరియు వ్యాప్తిని నియంత్రించడంలో 3 నెలల పాటు పలు పరీక్షల అనంతరం హైడ్రోజన్‌బస్సు లేహ్‌
సహాయపడుతుంది. చేరుకుంది. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ప్రాంతాల్లోనూ నడిచేలా
ఈబస్సును డిజైన్‌చేశారు.
అత్యంత వేడి నెలగా 2023 - జులై రికార్డు
భూమిపైఅత్యంత వేడి మాసంగా ‘2023 - జులై’
ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ప్రకాశ్‌శ్రీవాస్తవ
రికార్డు నమోదు చేసిందని ఐరోపా సంఘానికిచెందిన వాతావరణ జాతీయహరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీ టీ) ఛైర్‌ప ర్సన్‌గా
పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ప్రకటించింది. జస్టిస్‌ ప్రకాశ్‌శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక
ఈ ఏడాది జులై నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.95 ఛైర్‌పర్సన్‌గా ఉన్నజస్టిస్‌ సేయో కుమార్‌ సింగ్‌ నుంచి ఈయన
డిగ్రీలసెల్సియస్‌ నమోదైంది. ఇది 2019 - జులైలో నమోదైన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదివరకు ఛైర్‌ప ర్సన్‌గా
రికార్డు ను అధిగమించినట్ లు కో పర్నికస్‌ క్లై మే ట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆదర్శ్‌కు మార్‌
వెల్లడించింది. గోయల్‌ పదవీ విరమణ చేయడంతో ఆ స్థా న ంలో జస్టిస్‌
సేయోకుమార్‌సింగ్‌ను జులై 6న తాత్కాలిక ఛైర్‌ప ర్సన్‌గా
దేశీయ తొలి హైడ్రోజన్‌బస్సు ప్రారంభం
నియమించారు. 1961 మార్చి 31న జన్మించిన జస్టిస్‌ శ్రీవాస్తవ

S
దేశీయరహదారులపై తొలి హైడ్రోజన్‌ సెల్‌ బస్సు
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌రాజధాని అయిన లేహ్‌లో
ప్రయోగాత్మక పరుగును భారత విద్యుత్తు దిగ్గజ సంస్థఎన్‌టీపీసీ
ప్రా ర ం భ ించింది . ల డ ఖ్ లో
‌ కా లు ష్ యా న్ ని త గ ్గ ించేం దు కు
1987లో న్యాయవాదిగా వృత్తి జీవితంప్రారంభించి సుప్రీంకోర్టులో
ప్రాక్టీసు కొనసాగించారు. 2008 జనవరి 18నమధ్యప్రదేశ్‌
హైకోర్టు కు అదనపు న్యాయమూర్తిగా, 2010 జనవరి 15న
K
శాశ్వతన్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 అక్టోబర్‌
హైడ్రోజన్‌ఫ్యూయలింగ్‌ స్టేషన్, సౌర విద్యుత్తు ప్లాంటును కూడా 11 నుంచి 2023 మార్చి 30 వరకు కోల్‌కతా హైకోర్టు ప్రధాన
ఎన్‌టీపీసీ ఏర్పాటుచేస్తోంది. లేహ్‌ నుంచి పలు పట్టణాల మధ్య న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణపొందారు.
రాకపోకల కోసం 5 ఫ్యూయల్‌సెల్‌బస్సులను సంస్థ అందిస్తోంది.
A

Team AKS www.aksias.com 8448449709 


23
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

5. సైన్స్ & టెక్నాలజీ


అత్యాధునిక ఆర్‌ఎఫ్ సీకర్‌ను ఉత్పత్తి చేసిన బీడీఎల్‌ ల్యాండింగ్‌జరిగిందిలా..

ఆకాశ్‌క్షిపణి కోసం రూపొందించిన ఆర్‌ఎఫ్‌ (రేడియో ల్యాండింగ్‌కు నిర్దేశించిన ప్రదేశానికి విక్రమ్‌ ల్యాండర్‌
ఫ్రీక్వెన్సీ) సీకర్‌నుబీడీఎల్‌(భారత్‌డైనమిక్స్‌లిమిటెడ్‌), డీఆర్‌డీఓ సాయంత్రం 5:44 గంటల సమయంలో చేరుకుంది. అప్పటికి అది
(డిఫెన్స్‌రీసెర్చ్‌అండ్‌డెవలప్‌మెంట్‌ఆర్గనైజేషన్‌)కు అందజేసింది. చందమామ ఉపరితలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తులో
బీడీఎల్‌ కంచన్‌బాగ్‌యూనిట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు పంపిన కమాండ్‌కు అనుగుణంగా ఆదశలో
బీడీఎల్‌సీఎండీ ఏ.మాధవరావు, మొదటిఆర్‌ఎఫ్‌సీకర్‌ను డీఆర్‌డీఓ ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ (ఏఎల్‌ఎస్‌) ప్రారంభమైంది.
ఛైర్మన్‌డాక్టర్‌సమీర్‌వి.కామత్‌కుఅందజేశారు. సీకర్‌లను ఉత్పత్తి దాంతో ‘పవర్డ్‌డిసెంట్‌’గా పిలిచే ల్యాండింగ్‌ప్రక్రియ మొదలైంది.
చేసేందుకు కంచన్‌బాగ్‌లో బీడీఎల్‌కొత్తగాసీకర్‌ఫెసిలిటీ సెంటర్‌ అక్కడి నుంచి స్వతంత్రంగా విక్రమ్‌దీన్ని కొనసాగించింది.
(ఎస్‌ఎఫ్‌సీ) ఏర్పాటు చేసింది. పవర్డ్‌డిసెంట్‌లోని తొలి దశ - ‘రఫ్‌ బ్రేకింగ్‌’ సజావుగా
ఇదీ ప్రత్యేకత: సీకర్‌తయారీకి అత్యాధునిక సాంకేతిక సాగింది. నాలుగు థ్రాటల్‌బుల్‌ ఇంజిన్లను ప్రజ్వలించి (రిట్రో
పరిజ్ఞానం అవసరం. దీన్ని ఆకాశం నుంచిఆకాశంలో, నేల

S
నుంచి ఆకాశంలో లక్ష్యాలను ఛేదించడానికి వినియోగిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ఎఫ్‌ సీకర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం
ఫైరింగ్‌) విక్రమ్‌ తనవేగానికి భారీస్థాయిలో కళ్లెం వేసుకుంది.
అప్పటివరకు అది గంటకు 6 వేలకిలోమీటర ్ల పై గా వేగంతో
ప్రయాణించగా, రఫ్‌ బ్రేకింగ్‌ ముగిసేసరికి దాని వేగంగంటకు
K
ఉన్న అతికొద్ది కంపెనీల్లో ఇప్పుడు బీడీఎల్‌కు స్థానం లభించినట్లు 500 కిలోమీటర్ల కంటే తక్కువకు చేరుకుంది. ఈ అంచె
సంస్థ సీఎండీమాధవరావు పేర్కొన్నారు. ముగిసేసరికి చంద్రుడి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తులోకి
ల్యాండర్‌చేరుకుంది.
జాబిల్లిపై దిగ్విజయంగా చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌
ఆతర్వాత 10 సెకన్ల పాటు యాటిట్యూడ్‌ హోల్డ్‌ దశ
భారతరోదసి చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది.
కొనసాగింది. అప్పటివరకుఒకింత ఏటవాలుగా ఉన్న విక్రమ్‌ ఈ
A
జాబిల్లి యాత్రల్లోఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన
అంచెలో నిలువు (వర్టికల్‌) స్థితికివచ్చింది.
సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. చంద్రుడి
దక్షిణ ధ్రువం వద్ద వ్యోమనౌకను సురక్షితంగా దించివినువీధిలో సుమారు 5.56 గంటల సమయంలో ఫైన్‌ బ్రేకింగ్‌ దశ

భారత పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. విక్రమ్‌ ప్రారంభమైంది. 5.58 గంటలకుఉపరితలానికి కిలోమీటరు

ల్యాండ్‌అయిన తర్వాత దాదాపు నాలుగు గంటలకు దాని లోపలి ఎత్తులో విక్రమ్‌ఉంది. 5.59 గంటల సమయంలో మూడో దశను

నుంచి ప్రగ్యాన్‌ రోవర్‌సాఫీగా బయటికొచ్చింది. ఇక 14 రోజుల విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈ అంచెలో ల్యాండర్‌కొద్దిసేపు

పాటు విక్రమ్, ప్రగ్యాన్‌చంద్రుడి ఉపరితలంపై కీలక పరిశోధనలు నిశ్చలంగా ఉండి ల్యాండింగ్‌ప్రదేశాన్ని నిశితంగా గమనించింది.

జరపనున్నాయి. చివరగావిక్రమ్‌ నిట్టనిలువుగా కిందకు దిగే టర్మినల్‌

జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద వ్యోమ నౌకను దింపిన తొలి డిసెంట్‌ దశ 800 మీటర్లఎత్తు నుంచి ఆరంభమైంది. 6:00

దేశం భారత్‌ గంటల సమయంలో 200 మీటర్ల కంటే తక్కువ ఎత్తుకుచేరుకుంది.


150-100 మీటర్ల ఎత్తుకు వచ్చాక తనలోని సెన్సర్లు, కెమెరాలను
చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ సాధించిన నాలుగో దేశం
ఉపయోగించుకుంటూ ఉపరితలాన్ని స్కాన్‌చేసింది. తాను దిగడానికి
భారత్‌ది. అమెరికా, చైనా, సోవియట్‌ యూనియన్‌ గతంలో ఈ
అక్కడ ఏవైనా అవాంతరాలు ఉన్నాయేమో పరిశీలించింది.
ఘనత సాధించాయి.
ల్యాండింగ్‌ కోసం చదునైన ప్రదేశాన్నిపక్కాగా నిర్ధారించుకుంది.
జాబిల్లిని తాకేందుకు చంద్రయాన్‌- 3 ప్రయాణించిన 6.04 సమయంలో జాబిల్లిపై సురక్షితంగా కాలు మోపిచరిత్ర
రోజులు 41

Team AKS www.aksias.com 8448449709 


24
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సృష్టించింది. అయితే శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన జన్యువుల లోపాలవల్ల
అరుదుగానే క్యాన్సర్‌ వస్తుంది. ఈ జన్యు లోపాలపై మరింత
విక్రమ్‌ ల్యాండయ్యాక దాదాపు నాలుగు గంటలకు దాని
పరిశోధన జరిపి తుది నిర్ధా ర ణకు రావాల్సి ఉందని, ఆ పని
ర్యాంప్‌విచ్చుకుంది. ల్యాండర్‌లోని ఆరు చక్రాల ప్రగ్యాన్‌రోవర్‌ను
పూర్త యి తే కొత్త తరహాచికిత్సా విధానాలు అందుబాటులోకి
జాబిల్లి ఉపరితలంపైకి తీసుకొచ్చారు. చంద్రుడి నేలపై అది
వస్తాయని పరిశోధకులు వివరించారు.
సెకనుకు సెంటిమీటర్‌వేగంతో నడక సాగిస్తూపలు పరిశోధనలు
చేపట్టనుంది. రక్తనాళాల్లో సమస్యలకు సమతుల ఆహారంతో అడ్డుకట్ట!
చంద్రుడిపై అడుగుపెట్టిన రోవర్, మామపై శాశ్వతంగా వయసుతోనిమిత్తం లేకుండా గుండెపోటుకు గురై
భారత ముద్ర వేసింది. ర్యాంప్‌ నుంచిదిగగానే ప్రగ్యాన్‌ వెనక పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ చోటు
చక్రాలపై ఉన్న భారత జాతీయ చిహ్నం (మూడు సింహాలలోగో), చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తడానికి ప్రధానకారణాల్లో
ఇస్రో ముద్రలను చందమామపై అద్దింది. చంద్రుడిపై గాలి లేదు. రక్త నా ళాల్లో (సిరలు, ధమనులు) రక్తం గడ్డ క ట్ట డ ం ఒకటి
కాబట్టి ఈ ముద్రలు ఎన్నేళ్లయినా అలాగే ఉండిపోతాయి. అనినిపుణులు చెబుతున్నారు. ఈ ముప్పును తగ్గించడానికి ఎలాంటి
ఆహారం దోహదపడుతుంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి, వంటి
విజయవంతంగా తేజస్‌‘అస్త్ర’ ప్రయోగం

S
దేశీయతయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌నుంచి
అస్త్ర క్షిపణిని గోవా తీరంలోవిజయవంతంగా పరీక్షించారు.
దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో ఇది సాగింది. ఈసందర్భంగా
అంశాలన్నీ కీలకం. ఇందుకు సంబంధించి ఇండియన్‌జర్నల్‌ఆఫ్‌
మెడికల్‌రీసెర్చ్‌(ఐజేఎంఆర్‌)అధ్యయనాంశాలను వెల్లడించింది.

ఆహారంలోతాజా పండ్లు, కూరగాయలు, చేపలు వంటివి


K
తీసుకోవడం సిరల్లోరక్తంగడ్డ క ట్టే (థ్రాంబోఎంబోలిజం)
నిర్దేశిత లక్ష్యాలన్నీ నెరవేరాయని రక్షణ మంత్రిత్వ శాఖతెలిపింది.
ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్‌-బి, ఫోలేట్‌కంటెంట్‌థ్రాంబోసిస్‌
అస్త్ర, గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి.
(బ్ల డ్ ‌ క్లాట్స్‌ ఎక్కువ కావడం)నునివారించడంలో కీలకపాత్ర
పైలట్‌కంటికి కనిపించని పరిధి (బియాండ్‌ విజువల్‌ రేంజ్‌-
పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్‌
బీవీఆర్‌)లోని లక్ష్యఛేదనకు రూపొందించింది. ఈ ప్రయోగాన్ని
అధికంగా ఉన్న చేపలను తినడం ద్వారా హైపర్‌ కాగ ్ల బి లిటీ
ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ), రక్షణ పరిశోధన
A
(థ్రాంబోసిస్‌ముప్పు పెరగడం)ని తగ్గిస్తుంది.
అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), హిందూస్థాన్ఏ
‌ రోనాటిక్స్‌ లిమిటెడ్‌
(హెచ్‌ఏఎల్‌)లకు చెందిన టెస్ట్‌డైరెకర్
్ట , శాస్త్రవేత్తలు సహా పలువురు పచ్చిమిరప, పలు కూరగాయల్లో ఉండే కొన్ని పోషక
సైనికాధికారులు పర్యవేక్షించారు. మూలకాలు ఫైబ్రినోలిసిస్‌(బ్లడ్‌క్లాట్స్‌ను నివారించేందుకు శరీరం
సహజంగా చేసుకునే ప్రక్రియ)ను మెరుగుపరుస్తాయి. ప్లేట్లె
‌ ట్ల
క్యాన్సర్‌కారక నాలుగు కొత్త జన్యువుల గుర్తింపు
అగ్రిగేషన్‌(ఒకేచోట చేరిపోవడం)నూతగ్గిస్తాయని వెల్లడైంది.
మహిళల్లోరొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే కొత్త
కూరగాయలు, చేపలు, తృణధాన్యాలను క్రమం తప్పకుండా
జన్యువులను కేంబ్రిడ్జ్‌విశ్వవిద్యాలయం (బ్రిటన్‌) , లావాల్‌
తీసుకునే వ్యక్తులను తీసుకోనివారిని పోలిస్తే సిరల్లో రక్తం గడ్డకట్టే
విశ్వవిద్యాలయాలకు (కెనడా) చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
ఇప్పటివరకు బీఆర్సీఏ1, బీఆర్సీఏ2, పీఏఎల్బీ2 జన్యువుల్లోని లోపాలే
ప్లేట్‌లెట్లు ఒకేచోట పోగుపడకుండా చేసే పోషకాలు ఉల్లిపాయలు,
రొమ్ము క్యాన్సర్‌కు దారి తీస్తాయని భావిస్తూవచ్చారు. ఇప్పుడు వీటికి
హాట్‌పెపర్, బచ్చలికూర, టమాటా, కమలాపళ్లు, ద్రాక్ష, నిమ్మలో
తోడు మరో నాలుగు జన్యువుల వల్లా క్యాన్సర్‌వస్తుందని కనిపెట్రు
టా .
అధికంగాఉంటాయి. వెల్లుల్లి సీరమ్‌కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
వాటిలో ఎంఏపీ3కే1 ఒకటి. రొమ్ము క్యాన్సర్‌తోబాధపడుతున్న
26,000 మంది మహిళలతో పాటు ఆ వ్యాధిలేని 2.17 లక్షల ఈమేరకు సమతుల ఆహారం తీసుకోవడం కీలకమని
మంది మహిళలపై శాస్త్రవేత్త లు అధ్యయనం జరిపారు. ఈ పరిశోధకులు చెబుతున్నారు. ద్రాక్ష, సోయా, కోకా గుండెజబ్బులును
మహిళలంతా ఐరోపా, ఆసియాల్లోని 8 దేశాలకు చెందినవారు. తగ్గిస్తాయని పేర్కొన్నారు. సిరలథ్రాంబో ఎంబోలిజం ప్రధానంగా

Team AKS www.aksias.com 8448449709 


25
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఆర్థోపెడిక్‌ సర ్జ రీ లు చేయించుకున్న వారిలోఎక్కువగా ఉండే డిటెక్షన్‌ కెమెరా (ఎల్‌పీ డీసీ) 15న తీసినచిత్రాలు, ప్రొపల ్ష న్‌
అవకాశం ఉంది. మాడ్యూల్‌నుంచి ల్యాండర్‌విడిపోయిన అనంతరం 17నల్యాండర్‌
ఇమేజర్‌ (ఎల్‌ఐ) కెమెరా-1 తీసిన ఫొటోలు ఇస్రో తాజాగా
‘నమో - 108’ కమలం ఆవిష్కరణ
విడుదలచేసిన వాటిలో ఉన్నాయి.
జాతీయబొటానికల్‌ పరిశోధన సంస్థ (ఎన్‌బీ ఆర్‌ఐ )
అభివృద్ధి చేసిన ‘నమో - 108’ (ఎన్‌ఏఎంఓహెచ్‌ 108) కొత్త
హృద్రోగ ముప్పును పుక్కిలింతతో పసిగట్టొచ్చు!
రకం కమలాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖమంత్రి జితేంద్రసింగ్‌ గుండె - రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పును
ఆవిష్కరించారు. 108 రేకులు ఉండడం ఈ పుష్పంప్రత్యేకత. కేవలం లాలాజల నమూనా పరీక్షతో ముందుగానే పసిగట్టగల
‘ఎన్‌బీఆర్‌ఐ నమో - 108’ రకం మార్చి నుంచి డిసెంబరు వరకు సరికొత్త విధానాన్ని కెనడాలోని మౌంట్‌రాయల్‌విశ్వవిద్యాలయ
పూలను అందిస్తుంది. ప్రత్యేక లక్షణాల కోసం దీని జన్యురాశిలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా చిగుళ్లఇన్‌ఫ్లమేషన్‌ వల్ల
సమూల మార్పులు చేశారు. కొత్త రకం కమలానికి ‘నమో - 108’ పీరియడాంటైటిస్‌ అనే ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. దానిబాధితుల్లో
అని పేరు పెట్టిన ఎన్‌బీఆర్‌ఐని ఈసందర్భంగా కేంద్ర మంత్రి ఇన్‌ఫ్లమేటరీ కారకాలు చిగుళ్ల ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించి
ప్రశంసించారు. క్రమలం నుంచి సేకరించిన నారతో తయారుచేసిన రక్తనాళ వ్యవస్థకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

S
వస్త్రాలు, ఆ పువ్వుల నుంచి సేకరించిన పదార్థాలతో రూపొందించిన
సెంటు ‘ఫ్రోటస్‌’ను కూడా మంత్రి విడుదల చేశారు. కన్నౌజ్‌లోని
ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం సమన్వయంతో కమలం
పరిశోధన కార్యక్రమం కింద ఈసెంటును తయారు చేశారు. ఈ
ఈనేపథ్యంలో లాలాజలంలో తెల్ల రక్త క ణాల స్థా యు లను
గుర్తించడం ద్వారా హృదయం -రక్తనాళాల సంబంధిత వ్యాధుల
రాక ముప్పును ముందుగానే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్త లు
తాజా పరిశోధనల్లో గుర్తించారు. పలువురు వ్యక్తులనుసెలైన్‌తో
K
సందర్భంగా ‘లోటస్‌మిషన్‌’ను జితేంద్రసింగ్‌ఆవిష్కరించారు. పుక్కిలించేలా చేసి తద్వారా సేకరించిన లాలాజల నమూనాలను
వారు విశ్లేషించారు. లాలాజలంలో తెల్ల రక్తకణాల స్థాయులు
విక్రమ్‌ల్యాండర్‌కు విజయవంతంగా డీబూస్టింగ్‌ప్రక్రియ
ఎక్కువగా ఉన్నవ్యక్తుల్లో రక్తనాళాలు బిరుసుగా మారుతున్నాయని,
చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన రక్త ప్ర వాహానికి అనుగుణంగా వ్యాకోచించే సామర్థ్యం వాటికి
A
సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగంలో తాజాగా మరో తక్కువగా ఉంటోందని నిర్ధారించారు. అలాంటివ్యక్తుల్లో హృద్రోగాల
కీలక ఘట్టం విజయవంతంగా పూర్తయింది. ప్రొపల్షన్‌మాడ్యూల్‌ ముప్పు పెరుగుతోందని తేల్చారు.
నుంచి విడివడి జాబిల్లి కక్ష్యలో సొంతంగా పరిభ్రమిస్తున్న
‘విక్రమ్‌’ ల్యాండర్‌ డీబూస్టింగ్‌ (వేగాన్ని తగ్గ ిం చే) ప్రక్రియను
విజయవంతంగా విడిపోయిన విక్రమ్‌
సాఫీగా పూర్తిచేసుకుంది. ఈ విన్యాసంతో దాని కక్ష్య 113×157 ప్రతిష్ఠా త ్మకచంద్రయాన్‌- 3 ప్రయోగంలో తాజాగా
కిలోమీటర్ల కు తగ్గ ింది .దీంతో అది చంద్రుడి ఉపరితలానికి మరో కీలక అంకం దిగ్విజయంగా పూర్తయింది. జాబిల్లి కక్ష్యలో
మరింత చేరువైనట్లయింది. రెండో డీబూస్టింగ్‌ ప్రక్రియను 20న పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌-3 వ్యోమనౌకలో ప్రొపల్షన్‌మాడ్యూల్‌
చేపటను
్ట న్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.ప్రస్తుతం విక్రమ్, అందులోని నుంచి ల్యాండర్‌ (విక్రమ్‌) సాఫీగా విడిపోయింది. ఈ ల్యాండర్‌
ప్రగ్యాన్‌ (రోవర్‌) ఆరోగ్యంగానే ఉన్నాయనివెల్లడించారు. మాడ్యూల్‌లోనే రోవర్‌ (ప్రగ్యాన్‌) కూడా ఉంటుంది. ప్రొపల్షన్‌
అన్నీ అనుకూలిస్తే 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ మాడ్యూల్‌నుంచి విడిపోయిన నేపథ్యంలో ఇకపై ‘విక్రమ్‌’
కాలుమోపనుంది. విక్రమ్‌ల్యాండర్‌తీసిన జాబిల్లి ఫొటోలను ఇస్రో సొంతంగా చంద్రుడి చుట్టూ తిరగనుంది. అన్నీ అనుకూలిస్తే అది
విడుదల చేసింది. వాటిలో చందమామ ఉపరితలంపై బిలాలు చందమామ దక్షిణ ధ్రువం వద్ద ఆగస్టు 23నసాయంత్రం 5:47
స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆబిలాల పేర్లను ‘ఫ్యాబ్రీ’, ‘గియార్డనో గంటలకు సురక్షితంగా ఉపరితలంపై దిగుతుంది. ప్రొపల్ష న్‌
బ్రూనో’, హర్కేబి జే’గా ఇస్రో పేర్కొంది. జాబిల్లిపై ఇటీవలే గుర్తించిన మాడ్యూల్‌నుంచి విడిపోయిన తర్వాత ‘థ్యాంక్స్‌ఫర్‌ది రైడ్, మేట్‌!’
అతిపెద్ద బిలాల్లో గియార్డనోబ్రూనో ఒకటి. హర్కేబి జే వ్యాసం అంటూల్యాండర్‌ నుంచి సందేశం వచ్చిందని భారత అంతరిక్ష
దాదాపు 43 కిలోమీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండర్‌పొజిషన్‌ పరిశోధన సంస్థ (ఇస్రో)వెల్లడించింది. ఆగస్టు 18న డీ-అర్బిట్‌-1

Team AKS www.aksias.com 8448449709 


26
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ప్రక్రియ ద్వారా, ఆగస్టు 20నడీ-ఆర్బిట్‌-2 ద్వారా విక్రమ్‌కక్ష్యను వాటికి అతుక్కుంటాయి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ వాటిని
మరింతగా తగ్గించనున్నట్లు తెలిపింది. అదే సమయంలో దాని నాశనం చేయడానికి మార్గదర్శనం చేస్తాయి. రక్తంలోని ప్లేట్‌లెట్లు
వేగాన్నీ తగ్గ ిం చనున్నట్లు పేర్కొంది. చంద్రుడిదక్షిణ ధ్రువానికి విడుదల చేసే పీఎఫ్‌4 ప్రోటీన్‌కు వ్యతిరేక యాంటీబాడీని ఫ్లూ
చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్దల్యాండర్‌దిగేలా వైరస్‌ సృష్టిస్తోందనీ, ఫలితంగా ప్లేట్లె
‌ ట్ల సంఖ్య తగ్గిపోయి రక్తం
ఇస్రో శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు.ఉపరితలాన్ని గడ్డ క డుతోందని శాస్త్రవేత్త లు తేల్చారు. బాలుడి విషయంలో
తాకే సమయంలో దాని నిలువు వేగం సెకనుకు 2 మీటర్లు, జరిగింది ఇదే. దీనికి ఎలా చికిత్స చేయాలనే దానిమీద శాస్త్రవేత్తలు
హారిజాంటల్‌వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా దృష్టి కేంద్రీకరించారు.
చూడనున్నారు.
శక్తిమంతమైన దేశీయ రివాల్వర్‌‘ప్రబల్‌’
యాంటీబయాటిక్‌అవశేషాల నిర్మూలనకు కొత్త ప్రక్రియ భారతభద్రతా బలగాల చేతికి మరో కొత్త ఆయుధం
మానవులు విసర్జించిన యాంటీబయాటిక్స్‌నీటి వనరుల్లో అందుబాటులోకి రానుంది. దేశీయంగారూపొందించిన తొలి
చేరిపోతున్నాయి. అవి ఇతరజీవులకు, పర్యావరణానికీ తీరని లాంగ్‌రేంజ్‌రివాల్వర్‌ ‘ప్రబల్‌’ ఆగస్టు 18న విడుదల కానుంది.
హాని కలిగిస్తాయి. పర్యావరణంలో కలసిపోయిన టెట్రాసైక్లిన్, కాన్పుర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్‌డ్‌వెపన్స్‌

నవానీ నాయకత్వంలోని ఈ బృందంలో కిరణ్‌ అంబటిపూడి


S
ఎరిథ్రోమైసిన్‌ మందుల అవశేషాలను నిర్మూలించే పద ్ధ తి ని
ఐఐటీ - రూర్కీ పరిశోధకులు కనుగొన్నారు. నవీన్‌కు మార్‌

అ నే తె లు గు ప రి శో ధ కు డూ ఉ న్నా రు . వీ రు క ను గొ న ్న
అండ్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌ (ఏడబ్ల్యూఈఐఎల్‌)
సంస్థ ఈఆయుధాన్ని రూపొందించింది. తక్కువ బరువుండే ఈ
రివాల్వర్‌తో 50 మీటర్లదూరంలోని లక్ష్యాలను గురిపెట్టవచ్చు.
గతంలో తయారు చేసిన ఈ తరహా ఆయుధాలతో పోలిస్తే దీని పరిధి
K
ప్రక్రియ యాంటీబయాటిక్స్‌తో పాటు రసాయన కాలుష్యాన్నీ రెండు రెట్లు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలోనిఆర్డ్‌నెన్స్‌ఫ్యాక్టరీ
నిర్మూలించగలదు. ఈప్రక్రియలో మొదట నీటిలో చేరిన బోర్డ్‌ పునర్నిర్మాణంలో భాగంగా ఏడు పీఎస్‌యూలను 2021లో
యాంటీబయాటిక్స్‌ అవశేషాలను కనిపెట్టడానికి బయోసెన్సర్‌ ఏర్పాటు చేసింది. వాటిలో ఏడబ్ల్యూఈఐఎల్‌కూడా ఒకటి. ఈ ఒక్క
బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. కార్బన్‌ఆధారిత నానోట్యూబ్‌లతో ఏడాదేసంస్థ రూ.6 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీకి
A
నీటిలోని యాంటీబయాటిక్స్‌ను ఆకర్షించి రసాయన ఉత్ప్రేరకం సంబంధించిన ఆర్డర్లను సొంతం చేసుకుంది.
సాయంతో విచ్ఛిన్నంచేస్తారు. ఈ పద్ధతిలో కేవలం 3-4 గంటల్లోనే
మొక్కల్ని పెంచకుండానే వేర్ల ఉత్పత్తి
93 శాతం యాంటీబయాటిక్‌ అవశేషాలను నిర్మూలించవచ్చు.
నీటిలో కలసిపోయిన ప్రమాదకర రసాయనాలు, ఫార్మా క్యాన్సర్‌నివారణ మందుల తయారీలో వినియోగించే
అవశేషాలు, రంగులు, ఇతర యాంటీబయాటిక్స్‌ అవశేషాలను పలు రకాల మొక్కలు, చెట్ల వేర్లను ప్రయోగశాలలో ఆధునిక
కూడా ఇదే ప్రక్రియతో విచ్ఛిన్నంచేయవచ్చు. పద్ధతుల్లో అభివృద్ధి చేస్తున్నారు సెంటర్‌ ఫర్‌ప్లాంట్‌ మాలిక్యులర్‌
బయాలజీ విభాగం (సీపీఎంబీ) శాస్త్రవేత్తలు. టిష్యూకల్చర్‌లో
ఫ్లూ వైరస్‌తో గడ్డకట్టిన రక్తం రెండు పద్ధతులను అవలంబిస్తూ ప్రయోగశాలలో సహజ, కృత్రిమ
ఎడినోవైరస్‌వ ల ్ల జలుబు, ఫ్ లూ జ్వరం లక్షణాలతో వాతావరణాన్ని ఏర్పాటు చేసి వేర్లను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని
అమెరికాలో ఆస్పత్రిలో చేరిన ఒక బాలుడి మెదడులో నెత్తురు ప్రాణాధార, క్యాన్సర్‌ నివారణ మందుల తయారీ సంస ్థ ల కు
గడ్డకట్టడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఉత్తరకరోలినా అందజేస్తున్నారు.
విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య కళాశాల పరిశోధకులు లోతుగా
ప్రయోగశాలలో ఎందుకంటే?
పరిశీలనజరిపి ఆశ్చర్యకరమైన అంశాలను కనుగొన్నారు. -
మైదానాలు, పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఔషధ మొక్కలు,
ఫ్లూ జ్వర కారక వైరస్‌ రక్తంలో ప్లేట్‌లెట్లను నశింపజేస్తోందని
చెట్లు పెంచి వాటి నుంచివేర్లు తీసుకోవాలంటే చాలా కాలం
తేల్చారు. సాధారణంగా రక్తంలో బ్యాక్టీరియా వంటి హానికారక
అవి పెరగాలి. చీడపీడల ప్రమాదం పొంచి ఉంటుంది. వేర్లు
జీవులు చేరితే వై ఆకారంలో ఉండే యాంటీబాడీలు వెంటనే

Team AKS www.aksias.com 8448449709 


27
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
తీసేసుకున్నాక ఆ మొక్కలు, చెట్ లు నిరుపయోగమవుతాయి. నిజానికి ఈ విధానంపారిశ్రామిక స్థా యి లో వినియోగానికి
వీటిన్నింటినీ పరిగణనలోని తీసుకున్న సీపీఎంబీ శాస్త్రవేత్తలు కేవలం అనువైందని ఇప్పటికే వెల్లడైంది.ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్త లు
వేర్లనుమాత్రమే ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఒక దీనికి కొత్తదనాన్ని జోడించారు. ఫలితంగా డీపాలిమరైజేషన్‌ను
చదరపు మీటరు స్థలంలోసీసాల్లో వేర్లను పెంచుతున్నారు. ఒక సాధించడానికి అవసరమైన శక్తి గణనీయంగా తగ్గిపోతుంది.
సీసాలో పదుల సంఖ్యలో వేర్లు పెరిగేలాచూస్తున్నారు. బోన్సాయ్ దీనివల ్ల చౌకలో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేపట ్ట వ చ్చు. నాణ్యమైన
మొక్కల తరహాలో వేర్లు పెరిగాక ఒకటి, రెండు ఆకులుచిన్నగా పునర్‌వినియోగ ప్లాస్టిక్‌ల ఉత్పత్తికీ వీలవుతుంది.
కనిపించగానే వాటి వేర్లను తీసుకుంటున్నారు. ప్రయోగశాలలో
గగన్‌యాన్‌పారాచూట్ల పరీక్ష విజయవంతం
ఔషధ మొక్కలస్వభావం ఆధారంగా 2-4 వారాల్లోపు వేర్లు
తయారవుతున్నాయి. వీటిని రెండుపద్ధ తు ల్లో సృష్టిస్తున్నారు. మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్‌లో

మొదటి పద్ధతిలో సహజంగా పెరుగుతున్న ఒక ఔషధమొక్కను కీలకమైన డ్రోగ్‌పారాచూట్లపై ఇస్రో నిర్వహించిన వరుస పరీక్షలు

ప్రయోగశాలకు తీసుకువచ్చి రసాయన ప్రక్రియ ద్వారా అది విజయవంతమయ్యాయి. యాత్ర ముగించుకొని తిరిగిభూమికి చేరే

జీవించేలాచేస్తున్నారు. అనంతరం టిష్యూ కల్చర్‌ ద్వారా వాటి సమయంలో వ్యోమనౌక వేగాన్ని సురక్షిత స్థాయికి తగ్గించడానికి,
దాన్ని స్థిరంగా ఉంచడానికి ఇవి సాయపడతాయి. చండీగఢ్‌లోని
కణాలను ప్రయోగశాలలో రూపొందించి పదుల సంఖ్యలో వేర్లను
సృష్టిస్తున్నారు. రెండో పదతి

S
్ధ లో టిష్యూకల్చర్‌ద్వారా కృత్రిమ వేరను
సృష్టించి వాటి ఆధారంగా మరికొన్ని వేర్లను తయారు చేస్తున్నారు.

ప్లాస్టిక్‌రీసైక్లింగ్‌కు సరికొత్త విధానం


్ల
టెర్మినల్‌బాలిస్టిక్స్‌రీసెర్చ్‌ల్యాబొరేటరీలో ఉన్న రైల్‌ట్రాక్‌రాకెట్‌స్లెడ్‌
(ఆర్‌టీఆర్‌ఎస్‌)లో ఆగస్టు 8-10 తేదీల్లో ఈ పరీక్షలు జరిగినట్లు
ఇస్రోపేర్కొంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
కు చెందిన ఏరియల్‌ డెలివరీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌
K
ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ)తోడ్పాటుతో వీటిని నిర్వహించినట్లు
బెడదను కొంచెమైనా తగ్గించుకోవడానికి ఉపయోగపడే విధానం వివరించింది. ఈ పారాచూట్లను వ్యోమనౌకలోని మోర్టార్లు అనే
రీసైక్లింగ్‌! ఈ పదార్థాన్ని కొత్తగా ఉత్పత్తి చేసి, పుడమికి హాని సాధనాల్లో ప్యాక్‌చేసి ఉంచుతారు. ఆదేశంఇవ్వగానే విచ్చుకునేలా
కలిగించే బదులు పునర్‌వినియోగమే నయమని పరిశోధకులు వాటిని తీర్చిదిద్దారు. ఈ పారాచూట ్ల వెడల్పు 5.8 మీటర్లు.
వ్యోమనౌకను సాఫీగా, నియంత్రిత పద్ధతిలో భూమికి తెచ్చేలా
A
చెబుతున్నారు. రీసైకిలింగ్‌ను సులభతరం చేసే విధానాన్ని అమెరికా
శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పద్ధతిలో ఇంధన వినియోగం బాగా వాటిని రూపొందించారు. అలాగే ఆకస్మికంగా విచ్చుకున్నప్పుడు
తగ్గడమేకాకుండా నాణ్యమైన రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ లభిస్తుంది. గత ఉత్పన్నమయ్యే కుదుపు కూడా తక్కువగా ఉండేలా చూశారు.
కొన్నిదశాబ్దాల్లో ప్లాస్టిక్‌ వినియోగం భారీగా పెరిగింది. అయినా ఆర్‌టీఆర్‌ఎస్‌కేంద్రంలో పారాచూట్లను మూడుసార్లు పరీక్షించారు.
అందులో 10 శాతమేపునర్‌ వినియోగమవుతోంది. ఈ పదార్థం తద్వారా వీటి విశ్వసనీయత, పనితీరును విశ్లేషించారు.
వల్ల పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించాలంటే
అంగారకుడిపై కొంతకాలం ఆవాసయోగ్య పరిస్థితులు
రీసైక్లింగ్‌కు కొత్త వ్యూహాలను ఆలోచించడం అనివార్యం.
భూమికిపొరుగునే ఉన్న అంగారకుడిపై ఒకప్పుడు పొడి,
పరిష్కారం ఇదిగో..
తేమతో కూడిన రుతువులు ఉండేవని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు
రీసైక్లింగ్‌కోసం పరిశ్రమల్లో ప్రామాణికంగా వాడే థర్మల్‌ పేర్కొన్నారు. అక్కడ జీవుల నివాసానికి అనువైన పరిస్థితులు
రీప్రాసెసింగ్‌కు బదులు ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త లు ఉండి ఉంటాయని తెలిపారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు
భిన్నమైన విధానంపైదృష్టిసారించారు. దీన్ని రసాయన రీసైక్లింగ్‌గా చెందిన క్యూరియాసిటీ రోవర్‌ అంగారకుడి నేలపై పగుళ్ల తీరుకు
పిలుస్తున్నారు. ఇదిపాలిమర్లను డీపాలిమరైజ్‌చేస్తుంది. ఫలితంగా సంబంధించిన చిత్రాలను అందించింది.
తమ వాస్తవ రూపమైన ‘మోనోమర్‌రేణువు’ల రూపంలోకి అవి
వాటిని విశ్లేషించిన ఫ్రాన్స్, అమెరికా, కెనడా శాస్త్రవేత్తలు,
మారిపోతాయి. వీటిని ఉపయోగించుకొని కొత్త పాలిమర్ల ను
అరుణగ్రహంపై కొంతకాలం పాటు నీరు ఉండేదని, ఆ తర్వాత
తయారు చేయవచ్చు. సాధారణ రీసైకిల్డ్‌ప్లాస్లిక్‌లతో పోలిస్తే మెరుగైన
ఆవిరయ్యేదని పేర్కొన్నారు. అక్కడిమట్టిలో పగుళ్లు ఏర్పడేవరకూ
పదార్థాలను తయారు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

Team AKS www.aksias.com 8448449709 


28
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఈ పోకడ కొనసాగిందని తెలిపారు. అంటార్కిటికాలోనూ తీవ్ర ఉష్ణోగ్రతలు
అంగారకుడిపై నీటికి సంబంధించిన చరిత్రలో కొన్ని భూ మి మీ ద అ త ్యం త మా రు మూ ల ప్రాం త మై న
అధ్యాయాలపై అస్పష్టత ఉండేది. ఒకప్పుడు వేడి, తేమతో కూడిన అంటార్కిటికాలోనూ ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతున్నట్లు బ్రిటన్‌
ఆ గ్రహం శీతలంగా, పొడిగా ఎలా మారిందన్నదానిపై స్పష్టతలేదు. శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అక్కడ కూడాఅసాధారణ వాతావరణ
అక్కడి మట్టిలోని పగుళ్లు, ఆ గ్రహంపైన కొనసాగిన సంధి కాలాన్ని పోకడలు నమోదవుతున్నట్లు వివరించారు. మానవ చర్యలతో
సూచిస్తోంది. ఆ సమయంలో నీరు అంత పుష్కలంగా ఉండేది కాదు. తలెత్తుతున్న వాతావరణ మార్పులకు ఈ ప్రాంతం కూడా అతీతం
కానీ నీటికి సంబంధించిన అంశాలు క్రియాశీలకంగానే ఉండేవి. కాదని వెల్లడవుతున్నట్లు పేర్కొన్నారు. అక్కడి పశ్చిమ భాగంలో
భూమి మీద మట్టిలో వచ్చే ఇలాంటి పగుళ్లు తొలుత ఇంగ్లిష్‌లో మంచు కరుగుతోందని, దీనివల్ల వచ్చే కొన్ని శతాబ్దాల్లో సముద్ర
‘టి’ ఆకారంలో ఉండేవి. మట్లు
టా బాగా పెరుగుతాయని హెచ్చరించారు. మరోవైపు తూర్పు

ఆతర్వాత అక్కడ నీరు చేరడం, మళ్లీ అది ఎండిపోవడం భాగంలో కొన్నిసార్లు మంచు పెరుగుతున్నట్లు తెలిపారు. పశ్చిమ

వల్ల ఆ పగుళ్లు ‘వై’ఆకృతిలోకి మారేవి. అరుణ గ్రహంపై కూడా ప్రాంతంలోని ఒక హిమానీనదం వేగంగా కరిగిపోతోందని

ఈ వై ఆకృతి పగుళ్లు కనిపించాయి.దీనిని బట్టి అక్కడ కూడా తడి- చెప్పారు. అంటార్కిటికా సముద్రంలో రికార్డు స్థాయిలో మంచు

పొడి సీజన్లు ఉండేవని అర్థమవుతోందని పరిశోధనకునేతృత్వం తగ్గిపోయినట్లు వివరించారు.

ఒకప్పుడుభూమిని పోలిన వాతావరణం ఉండేదని తెలిపారు.


నివాసయోగ్య పరిస్థితులూ ఉండేవన్నారు.
S
వహించిన నినా లాంజా పేర్కొన్నారు. ఈ లెక్కన అంగారకుడిపై క్యాన్సర్‌తొలి సంకేతాలను గుర్తించగల వినూత్న రోబో
శరీరంలోకి ఒడుపుగా చొచ్చుకెళ్లి క్యాన్సర్‌కు సంబంధించిన
K
తొలి సంకేతాలను గుర్తించగల వినూత్న రోబోను బ్రిటన్‌శాస్త్రవేత్తలు
యాపిల్, తులసి, రోజ్‌మేరీ మూలికలతో మెదడు ఆరోగ్యం అభివృద్ధి చేశారు. అత్యంత మృదువుగాఉండే ఈ సాధనం

గర్భిణిగా ఉన్నప్పుడు ఒక మహిళ తీసుకునే మంచి శరీరంలోని ఇరుకైన భాగాల్లో సునాయాసంగా కదులుతూ

ఆహారంతో ఆమెకు పుట్టబోయే శిశువుకే కాకుండా మనవళ్లు, ఈ రుగ్మతకు చికిత్సలో సాయపడగలదు. అంతేకాదు సంక్లిష్ట

మనవరాళ్ల మెదడుఆరోగ్యానికీ ప్రయోజనం కలుగుతుందని ఆపరేషన్లలో వైద్యులకు తోడ్పాటు అందిస్తుంది.


A
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తేల్చారు. యాపిళ్లు, కొన్ని రకాల మూలికల్లోని ఈసాధనాన్ని టెంటకిల్‌ రోబోగా పిలుస్తున్నారు. దీని
ఒక పదార్థంతో ఈ రక్షణ లభిస్తుందని వారుపేర్కొన్నారు. వ్యాసం 2 మిల్లీమీటర్లు.ఈ బుల్లి రోబోను సిలికోన్‌తో తయారు

ఏలికపాములను జన్యు నమూనాలుగా ఉపయోగించి చేశారు. ఇది చాలా మృదువుగా ఉంటుంది.శరీరంలోకి వెళ్లాక

మోనాష్‌విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈవిషయాన్ని గుర్తించారు. దీనివల్ల కణజాలానికి నష్టం చాలా తక్కువగా ఉంటుంది.

ఆ కీటకాల్లో కనిపించే అనేక జన్యువులు, మనుషుల్లోనూఉండటమే రోగిశరీరం వెలుపలి రోబోటిక్‌ హస్తాలపై ఉండే
ఇందుకు కారణం. వీటిపై పరిశోధనల ద్వారా మానవ కణాల అయస్కాంతాల ద్వారా దీన్ని నియంత్రిస్తా రు . ఈ విధానాన్ని
గురించి లోతైన అవగాహన ఏర్పడుతుంది. ‘రిమోట్‌మ్యాగ్నెటిక్‌యాక్చువేషన్‌’ అనిపిలుస్తారు.

మనమెదడు సక్రమంగా పనిచేయడానికి ‘కమ్యూనికేషన్‌ శరీరంలోనినిర్దిష్ట భాగానికి అనుగుణంగా ఈ సాధనాన్ని


కేబుళ్’లు దోహదపడుతుంటాయి.వీటిని యాక్సాన్లుగా పేర్కొంటారు. ఎంచుకోవచ్చు. అయస్కాంతాల సాయంతోదీని ఆకృతిని
ఇ వి నా డీ క ణా ల ను అ ను స ం ధా ని స్ తా యి . ఈ నె ట్ ‌వ ర్ క్‌ ఎప్పటికప్పుడు వెలుపలి నుంచి మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేకలక్షణాలు
బలహీనపడటం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుందని, అది శరీరంలోకి వైద్య సాధనాలను ప్రవేశపెట్టే విధానాల్లో విప్లవాత్మక
నాడీక్షీణతకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మార్పులను తీసుకొస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యాపిల్స్‌తోపాటు తులసి, రోజ్‌మేరీ వంటి కొన్ని రకాల గ్రహాల ఆవాసయోగ్యతను తెలియజెప్పే సమీకరణం
మూలికల్లో ఉండే ఉర్సోలిక్‌ఆమ్లం ఈయాక్సాన్లు పెళుసుబారకుండా
సౌర కుటుంబం వెలుపలి గ్రహాల్లో ఆవాసయోగ్యత స్థాయిని
చూస్తుందని వారు వివరించారు.

Team AKS www.aksias.com 8448449709 


29
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
విశ్లేషించేందుకు భారత శాస్త్రవేత్తలు ఒక గణిత సమీకరణాన్ని వాటిలో ‘మేజర్ డిప్రెసివ్‌ డిజార్డర్‌ (ఎండీడీ)’ ఒకటి. కొరియా
ప్రతిపాదించారు. కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూనివర్సిటీ మెడిసిన్‌శాస్త్రవేత్తలు దీనిపైతాజాగా విస్తృత స్థాయి
సైన్స్‌ఎడ్యుకేషన్‌అండ్‌రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌) పరిశోధకులు ఈ పరిశోధనలు చేపట్టారు.
ఘనత సాధించారు. ఒకగ్రహానికి సంబంధించిన అయస్కాంత
‘లోకల్‌గైరిఫికేషన్‌ ఇండెక్స్‌ (ఎల్‌జీఐ)’ అనే విధానంలో
క్షేత్రం, దాని వాతావరణం, మాతృతార నుంచి వీచే గాలులు వంటి
ఎండీడీని ముందుగానే పసిగట్టొచ్చని వారు తేల్చారు. వల్కలంలో
అంశాల మధ్య బంధాన్ని ఈ సమీకరణం విశ్లేషిస్తుంది. మాతృ తార
మడతలు పడిన, సాఫీగా ఉన్న ఉపరితలాల మధ్య నిష్పత్తే ఎల్‌జీఐ.
అయస్కాంత క్షేత్రం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహ వాతావరణంలోని
మెదడును స్కాన్‌చేయడం ద్వారా ఆ కొలతలను తెలుసుకోవచ్చు.
ద్రవ్యరాశిక్షీణత రేటు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.
ఎల్‌జీఐ విలువ ఎంత తక్కువగా ఉంటే ఎండీడీ ముప్పు అంత
ఇలాంటి పరిస్థితుల్లో ఆతార నుంచి వీచే బలమైన గాలులు
అధికంగాఉంటోందని నిర్ధారించారు.
సంబంధిత గ్రహ వాతారణాన్ని వేగంగా హరిస్తాయని వివరించారు.
సూర్యుడి నుంచి కూడా ఇలాంటి పవనాలు వీస్తుంటాయి. వీటివల్ల బ్యాక్టీరియా నుంచి బయోప్లాస్టిక్‌
భూవాతావరణానికి గండిపడకుండా పుడమికి ఉన్న అయస్కాంత ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం కనుగొనేందుకు అమెరికా
క్షేత్రం రక్షిస్తుంటుంది. శాస్త్రవేత్తల పరిశోధనలో కీలకముందడుగు పడింది. బ్యాక్టీరియా

క్యాన్సర్‌చికిత్సకు ‘ఏవోహెచ్‌1996’ ఔషధం

S
క్యాన్సర్ల పై పోరాటంలో అమెరికా శాస్త్రవేత్త లు కీలక
నుంచి ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్‌ (పీడీకే)నుసృష్టించారని సైన్స్‌ జర్నల్‌
‘నేచర్‌సస్టెయినబులిటీ’ తాజాగా వెల్లడించింది. బ్యాక్టీరియా నుంచి
బయోప్టాస్టిక్, పునరుత్పాదక ప్లాస్టిక్‌ను తయారు చేయటంలో
K
విజయం సాధించారు. రొమ్ము, ప్రొస్టేట్‌క్యాన్సర్లు సహా వివిధ రకాల
అమెరికాలోని ‘బెర్కెలీ నేషనల్‌ ల్యాబొరేటరీ’ (బెర్కెలీ ల్యాబ్‌)
కణుతులను అంతం చేయగల సరికొత్త ఔషధాన్ని వారు అభివృద్ధి
శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారని పేర్కొంది. కంప్యూటర్‌కేబుల్స్,
చేశారు. ప్రధానంగా చిన్నారుల్లో ప్రమాదకరన్యూరోబ్లాస్టోమానూ
జిగురు, బిల్డింగ్‌మెటీరియల్స్, మొదలైన వాటిని పీడీకేప్లాస్టిక్‌నుంచి
అది నయం చేయగలదు. ‘ఏవోహెచ్‌1996’గా ఈ ఔషధానికి
తయారు చేస్తారు. ఈ తరహా ప్లాస్టిక్‌(పీడీకే)నుబ్యాక్టీరియా నుంచి
నామకరణంచేశారు.
రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
A
1996లోఇండియానాలో జన్మించి న్యూరోబ్లాస్టోమా
రొమ్ము క్యాన్సర్‌నిర్ధారణకు ఏఐ
కారణంగా తొమ్మిదో ఏట మరణించిన అన్నాఒలీవియా హీలీ
అనే చిన్నారి జ్ఞాపకార్థం దానికి ఆ పేరు పెట్టా రు . ప్రస్తుతం కృత్రిమమేధ (ఏఐ) సాయంతో రొమ్ము క్యాన్సర్‌కేసులను
కాలిఫోర్నియాలోని సిటీ ఆఫ్‌ హోప్‌ ఆసుపత్రిలో ఈ ఔషధానికి మరింత కచ్చితంగాకనిపెట్టవచ్చని తాజాగా తేలింది. అంతేకాదు,
మొదటి దశక్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. మెదడు, సాధారణ ఎక్స్‌-రేలు, ఎంఆర్‌ఐలలోకూడా బయటపడని కేసులను
అండాశయం, చర్మం, ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్లను నయం కూడా ఏఐ ముందే పసిగడుతుందని లాన్సెట్‌ఆంకాలజీజర్నల్‌లో
చేయడంలోనూ ‘ఏవోహెచ్‌1 996’ ఉపయోగపడగలదని ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. ఏఐ వల్ల 20 శాతం అధికంగా
శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రొమ్ముక్యాన్సర్‌ కేసులను కనిపెట్టగలిగామని, రేడియాలజిస్టులకు
పనిభారం సగానికిసగం తగ్గిపోయిందని స్వీడన్‌లో ని లుండ్‌
మడతల నిష్పత్తితో ఎండీడీని ముందే పసిగట్టొచ్చు విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. 40,000 మంది మహిళల
మానవ మెదడు బాహ్యపొర (వల్కలం), మడతలతో స్క్రీనింగ్‌పరీక్షలను పరిశీలించడానికి పట్టే వ్యవధి ఏఐ వల్ల అయిదు
చిక్కులు పడ్డ కణజాలంలా కనిపిస్తుంది. అందులో ఎత్తుగా ఉన్న నెలలు తగ్గిపోయింది. చాలా దేశాల్లో సుశిక్షత రేడియాలజిస్టులకొరత
భాగాలను గైరిఅంటారు. గైరి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోతే ఉందని, ఏఐ సాయంతో దాన్ని అధిగమించవచ్చని పరిశోధకులు
వివిధ రకాల నాడీ సంబంధిత రుగ్మతలు తలెత్తుతాయి. అలా వచ్చే తెలిపారు.

Team AKS www.aksias.com 8448449709 


30
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

6. వార్తల్లో వ్యక్తులు
అధిక వేతనంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌సీఈఓ శశిధర్‌కు ఒప్పందంమూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. 2019 లోక్‌సభ
ప్రథమ స్థానం ఎన్నికల్లో ఎం.ఎస్‌.ధోనీ, అమీర్‌ఖాన్, మేరీకోమ్‌నేషనల్‌ఐకాన్స్‌గా
వ్యవహరించారు.
గతఆర్థిక సంవత్సరానికి రూ.10.55 కోట్ల వేతనాన్ని
అందుకోవడం ద్వారా, బ్యాంకులముఖ్య కార్యనిర్వహణాధికారుల్లో పీఎఫ్‌సీ సీఎండీగా పర్మీందర్‌చోప్రా
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓ శశిధర్‌జగదీశన్‌ ప్రథమ స్థానంలో ప్రభుత్వరంగ సంస్థ పవర్‌ఫైనాన్స్‌కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)
నిలిచారు. 2023 బ్యాంకుల వార్షిక నివేదికలోవెల్లడించిన మొదటి పూర్తిస్థాయి మహిళా ఛైర్మన్, మేనేజింగ్‌డైరెక్టర్ (సీఎండీ)
వివరాల ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌డిప్యూటీ ఎండీభరూచాకు గా పర్మీందర్‌ చోప్రాబాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 14 నుంచి
రూ.10 కోట్లు లభించాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓ అమితాబ్‌ ఆమె నియామకం అమల్లోకి వచ్చింది. 2023 జూన్‌ 1 నుంచి
ఛౌధ్రికిరూ.9.75 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకునకు చెందిన సందీప్‌ సీఎండీగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. 2020 జులై
భక్షికి రూ.9.60 కోట్లవేతనం లభించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1 నుంచి కంపెనీ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఆమె వ్యవహరిస్తున్నారు.

S
సగటు ఉద్యోగి వేతనంతో పోలిస్తే 150 రెట్,లు ఐసీఐసీఐ బ్యాంకులో
119 రెట్లు, యాక్సిస్‌బ్యాంక్‌లో 101 రెట్లు అధిక వేతనాన్ని ఆయా
బ్యాంకుల సీఈఓలు అందుకున్నారు.
పీఎఫ్‌సీనినడిపించనున్న మొదటి మహిళగా చోప్రా నిలిచారని
కంపెనీ తెలిపింది. పీఎఫ్‌సీ కిఅత్యున్నత ‘మహారత్న’ హోదా
లభించడంలో కూడా చోప్రా కీలకప్రాత పోషించారు.విద్యుత్,
K
యూఐడీఏఐ ఛైర్‌పర్సన్‌గా నీలకంఠ్‌మిశ్రా ఫైనాన్స్‌రంగాల్లో ఆమెకు 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

ఆధార్‌సేవలు అందించే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార ఎల్‌ఐసీ ఎండీగా ఆర్‌.దొరైస్వామి


సంస్థ (యూఐడీఏఐ) తాత్కాలిక ఛైర్‌పర్సన్‌గా నీలకంఠ్‌ మిశ్రా లైఫ్‌ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)
నియమితులయ్యారు. ఆధార్‌ చట్టంకింద ఛైర్‌పర్సన్, సభ్యులకు మేనేజింగ్‌డైరెకరు
్ట గా ఆర్‌.దొరైస్వామిని ప్రభుత్వం నియమించింది.
A
మూడేళ్ల పదవీ కాలం ఉంటుంది. లేదా 65 ఏళ్ల వయసువచ్చే ప్రస్తుతం ముంబయిలోని ఎల్‌ఐసీకేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌
వరకు వీటిల్లో ఏది ముందు అయితే అదే అమల్లోకి వస్తుంది. డైరెక్టరుగా దొరైస్వామి ఉన్నారు. ఈఏడాది సెప్టెంబరు 1 లేదా ఆ
నీలకంఠ్‌మిశ్రా యాక్సిస్‌ బ్యాంక్‌కు ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారు. తరవాత బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దొరైస్వామి నియామకం
ఇక యూఐడీఏఐతాత్కాలిక సభ్యులుగా ఐఐటీ దిల్లీ కంప్యూటర్‌ అమల్లోకి వస్తుంది. దొరైస్వామి పదవీ విరమణ తేదీ అయిన 2026
సైన్స్‌విభాగం అసోసియేట్‌ప్రొఫెసర్‌మౌసమ్, కోటక్‌మహీంద్రా ఆగస్టు 31 లేదా, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎల్‌ఐసీ
అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీనీలేశ్‌ షాలను ప్రభుత్వం ఎండీ పదవిలో ఉంటారు.
నియమించింది.
సీబీఐసీ ఛైర్మన్గా
‌ సంజయ్‌కుమార్‌బాధ్యతల స్వీకరణ
భారత ఎన్నికల సంఘం ప్రచారకర్తగా సచిన్‌
కేంద్రపరోక్ష పన్నులు, కస్టమ్స్‌బోర్డ్‌ (సీబీఐసీ) ఛైర్మన్‌గా
భా ర త ఎ న్ ని క ల స ం ఘ ం ( ఈ సీ ) ప్ర చా రాని కి ఐఆర్‌ఎ స్‌అ ధికారి సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ బాధ్యతలు
నేషనల్‌ ఐకాన్‌గా దిగ్గ జ మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ చేపట్టారు. ఇంతకు మునుపు ఈపదవిలో ఉన్న వివేక్‌ జోహ్రి మే
నియమితులయ్యారు. ఈ మేరకు ఉభయుల మధ్య ఆగస్టు 23న 31న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సంజయ్‌
అవగాహన ఒప్పందం కుదరనుంది. ఓటర్లు పెద్దఎత్తున ఎన్నికల కుమార్‌ను నియమిస్తూ ఆగస్టు 5న ఆర్థిక శాఖ ఆదేశాలు
ప్రక్రియలో పాల్గొని తమ ఓటుహక్కు వినియోగించుకునేలా జారీ చేసింది. ఇంతకు ముందు సంజయ్‌ కుమార్ సీబీఐసీలో
సచిన్‌ అవగాహన కల్పించనున్నారు. ఎన్నికల్లోఓటింగు శాతం దర్యాప్తు వ్యవహారాలు చూసేమెంబర్‌ కాంప్లియన్స్‌ మేనేజ్‌మెంట్‌
పెంచేందుకు ఈసీతో కలిసి సచిన్‌ సంయుక్తంగా కృషి చేసే ఈ బాధ్యతలను నిర్వహించారు.

Team AKS www.aksias.com 8448449709 


31
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
డాక్టరేట్లు.. పురస్కారాలు..
లోక్‌పాల్‌సభ్యుల శోధన కమిటీ ఛైర్‌పర్సన్‌గా రంజనా
ఆరు ఖండాల్లోని 19 దేశాల నుంచి 39 గౌరవ డాక్టరేట్లు
దేశాయ్‌
అందుకున్నారంటే ఆయన సుదీర్ఘ పరిశోధనల విస్తృతిని, వాటి
అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌ - లోక్‌పాల్‌కు సారథి,
ప్రాధాన్యాలను అర్థం చేసుకోవచ్చు. 477 పరిశోధన పత్రాలు
సభ్యులను సిఫార్సు చేసే శోధన కమిటీకి ఛైర్‌పర్సన్‌గా ప్రెస్‌కౌన్సిల్‌
సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. ఆయన ప్రతిభ గణితానికో,
ఆఫ్‌ఇండియా (పీసీఐ)ఛైర్‌పర్సన్‌జస్టిస్‌రంజనా ప్రకాశ్‌దేశాయ్‌ని
గణాంక శాస్త్రానికో పరిమితం కాలేదు. వాటికి సంబంధించిన ఎన్నో
కేంద్ర ప్రభుత్వం నియమించింది.
శాఖలకు సైతం ఆయన పరిశోధనలు, ఆవిష్కరణలు దిక్సూచిలా
రీసెర్చ్‌అండ్‌అనాలసిస్‌వింగ్‌(రా) మాజీ అధిపతి సమంత్‌ మారాయి. విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 2002లో అప్పటి
కుమార్‌ గోయెల్, సమాచార కమిషనర్‌ హీరాలాల్‌ సమారియా అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ చేతుల మీదుగా ‘నేషనల్‌ మెడల్‌
తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నిరుడు మే 27న ఆఫ్‌ సైన్స్‌’ పురస్కారం అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్‌
జస్టిస్‌పినాకి చంద్ర ఘోష్‌తన పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నప్పటి స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్స్,
నుంచీ పూర్తిస్థాయి ఛైర్‌పర్సన్‌లేకుండానే లోక్‌పాల్‌పనిచేస్తోంది.
ఇంటర్నేషనల్‌ బయోమెట్రిక్‌ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.
జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మొహంతీ దానికి ప్రస్తుతం తాత్కాలిక
భట్నాగర్‌పురస్కారం కూడా సొంతం చేసుకున్నారు.
ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.

S
విశ్వవిఖ్యాత గణిత శాస్త్రవేత్త సీఆర్‌రావు మరణం
విశ్వవిఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త, తెలుగుతేజం డాకర్
్ట ‌
భారత ఫుట్‌బాల్‌దిగ్గజం హబీబ్‌మరణం
భారతఫుట్‌బాల్‌దిగ్గజం, అర్జున అవార్డు గ్రహీత మహ్మద్‌
K
హబీబ్‌ (74) అనారోగ్యంతో హైదరాబాద్‌లో మరణించారు.
కల్యంపూడి రాధాకృష్ణారావు (102) అమెరికాలో మరణించారు.
అప్పట్లో భారత జట్టులో హబీబ్‌ స్టార్‌ఆటగాడిగా కొనసాగారు.
ఒక శాస్త్రజ్ఞుడు, అంతకు మించిన గొప్ప ఉపాధ్యాయుడు, కొన్ని
ఫార్వర్డ్‌ఆటగాడిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించినహబీబ్‌1970
తరాలను వెలిగించిన మహనీయుడు ఆయన. భారత ప్రభుత్వం
బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడు.
1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌పురస్కారాలతో
-భారత్‌లో తొలి ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా హబీబ్‌కు
A
సత్కరించింది. సీఆర్‌రావుగా పేరొందిన ఆయన దశాబ్దాల
పేరుంది. భారత్‌ఫు ట్‌బా ల్‌ చరిత్రలోనే ఆయనను అత్యుత్త మ
క్రితమే గణాంక శాస్త్రంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజాలు
మిడ్‌ ఫీల్డర్‌గా భావిస్తారు. కోల్‌కతాలో హబీబ్‌కు పెద్ద సంఖ్యలో
నాటారు. 1945లో కోల్‌క తాలో మేథమెటికల్‌ సొసైటీలో
ప్రచురితమైన రావు పరిశోధన పత్రానికి నోబెల్‌ బహుమతికి అభిమానులు ఉన్నారు. 1968లో మోహన్‌బగాన్‌జట్టు తరఫున క్లబ్‌

సమానమైన ఇంటర్నేషనల్‌ప్రైజ్‌ఆఫ్‌స్టాటిస్టిక్స్‌- 2023 అవార్డు ఫుట్‌బాల్‌కు శ్రీకారం చుట్టారు. 1969 సంతోష్‌ట్రోఫీలో బెంగాల్‌కు

వరించింది. ఆయన ఇటీవలే ఆ అవార్డు అందుకున్నారు. సీఆర్‌ ప్రాతినిధ్యం వహించారు. ఈస్ట్‌ బెంగాల్, మోహన్‌ బగాన్,
రావు 1920 సెప్ట ెం బరు 10న కర్ణా ట క రాష్ట్రంబళ్లారి జిల్లా మహ్మడాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్ల
‌ తరఫున హబీబ్‌ ఆడారు. 1980లో
హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. తల్లిలక్ష్మీకాంతమ్మ, కేంద్రప్రభుత్వం హబీబ్‌ను అర్జున అవార్డుతో సత్కరించింది.
తండ్రి దొరైస్వామిలకు ఎనిమిదో సంతానం. ఆయన బాల్యం
‘సులభ్‌’ బిందేశ్వర్‌పాఠక్‌మరణం
ఉమ్మడికృష్ణా జిల్లా గూడూరు, నూజివీడు, నందిగామలో
గడిచింది. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ గణితం చేసిన దేశంలోప్రజా మరుగుదొడ్ల ప్రస్తావన రాగానే ఠక్కున

తర్వాత 1945లో కోల్‌కతాలో ఎంఏస్టాటిస్టిక్స్‌ పూర్తిచేశారు. గుర్తుకొచ్చే సామాజిక కార్యకర్త, సులభ్‌ ఇంటర్నేషనల్‌

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్‌కాలేజీలో 1948లో పీహెచ్‌డీ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ (80) దిల్లీలోని ఎయిమ్స్‌లో
పూర్తిచేశారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా మరణించారు. శానిటేషన్‌ శాంతాక్లజ్గా
‌ పిలుచుకునే బిందేశ్వర్‌
చేరి, అదే సంస్థకు డైరెక్టర్గా
‌ ఎదిగారు. జాతీయ నమూనా సర్వే బిహార్‌లో ని వైశాలి జిల్లా రాంపుర్‌ బఘేల్‌లో జన్మించారు.
(ఎన్‌.ఎస్‌.ఎస్‌.) రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ఓకళాశాలలో సహా కొన్ని రకాల ఉద్యోగాలు చేసిన ఆయన

Team AKS www.aksias.com 8448449709 


32
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
1968లో గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాల కమిటీ భంగీ-ముక్తి ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్‌మరణం
(స్కావెంజర్ల విముక్తి) విభాగంలో చేరారు. ఆసమయంలోనే
ప్రజాగాయకుడు గద ్ద ర్ ‌ (76) తీవ్ర అనారోగ్యంతో
ఆయనకు సఫాయీ కర్మచారీల సమస్యలపై అవగాహన ఏర్పడింది. అమీర్‌పేట అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో మరణించారు. గద్దర్‌
పీహెచ్‌డీ కోసందేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన 1947 ఆగస్టు 4న మెదక్‌జిల్లా తూప్రాన్‌లో జన్మించారు. ఆయన
ఆయన స్కావెంజర ్ల తో కలిసి ఉన్నారు. ఆతర్వాత 1970లో అసలు పేరు గుమ్మడి విఠల్‌రావ్‌. నిజామాబాద్, మహబూబ్‌నగర్,
సులభ్‌ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ని స్థాపించారు. హైదరాబాద్‌లలో ప్రాథమిక, ఉన్నత, ఇంజినీరింగ్‌ విద్య పూర్తి
సఫాయీ కర్మచారీల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పునకు, చేశారు. 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. తర్వాత
పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరుల ఆ ఉద్యోగం వదులుకున్నారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో
వినియోగం వంటి అంశాల్లో చేసిన కృషికిగానూ బిందేశ్వర్‌ఎన్నో గదర్
్ద ‌కూడా ఒకరు. ఎన్నో ప్రజా ఉద్యమాలను ఆయన ముందుండి
అవార్డులు అందుకున్నారు. 1991లో కేంద్రం మూడో అత్యున్నత నడిపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన ఆట, పాటతో
పౌర పురస్కారమైన పద్మ భూషణ్‌తో సత్కరించింది. ఎనర్జీ గ్లోబ్‌ ప్రజలను ఉత్తేజపరిచారు. పలు సినిమాల్లో పాటలు రాయడంతో
అవార్డు, దుబాయ్‌ఇంటర్నేషనల్‌అవార్డ్‌ఫర్‌బెస్ట్‌ప్రాక్టీసెస్, దస్క్
టా ‌ పాటు నటించి మెప్పించారు. పీపుల్స్‌వార్‌ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న
హోం వాటర్‌ ప్రైజ్, ద లెజెండ్‌ ఆఫ్‌ ప్లానెట్‌ అవార్డు వంటి అనేక రోజుల్లో నకిలీ ఎన్‌కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ
పురస్కారాలూ బిందేశ్వర్‌ను వరించాయి.

S నేపథ్యంలో 1997 ఏప్రిల్‌6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ


రోజు తగిలిన తూటా ఇంకా ఆయన శరీరంలోనే ఉంది.
K
A

Team AKS www.aksias.com 8448449709 


33
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

7. ప్రభుత్వ విధానాలు
వివాదం సే విశ్వాస్ 2 విభాగం 29 మే 2023న “వివాద్ సే విశ్వాస్ 2 (కాంట్రాక్ట్
వివాదాలు)” కోసం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రభుత్వం మరియు దాని సంస్థలకు సంబంధించిన ఒప్పంద
ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM) ద్వారా ప్రత్యేకంగా ఒక ప్రత్యేక
వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఒక ముఖ్యమైన
వెబ్‌పేజీని ఏర్పాటు చేశారు. పథకం అమలు కోసం, అర్హత గల
చర్యలో భాగంగా , ఆర్థిక మంత్రిత్వ శాఖ “వివాద్ సే విశ్వాస్ 2”
క్లెయిమ్‌లు మాత్రమే దాని ద్వారా ప్రాసెస్ చేయబడతాయని
పథకాన్ని ప్రారంభించింది. ఈ చొరవ ప్రక్రియను క్రమబద్ధీకరించడం
నిర్ధారిస్తుంది. ఈ విధానం పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించడం
మరియు సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించడంతోపాటు వ్యాపారం
మరియు పరిష్కారాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
చేయడంలో సౌలభ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
వివాద్ సే విశ్వాస్‌2 ‘భారత్‌ఎన్‌క్యాప్‌’ ప్రోగ్రామ్‌ఆవిష్కరణ
వివాద్ సే విశ్వాస్ 2 పథకం అనేది భారత ప్రభుత్వం గ్లోబల్‌ఎన్‌క్యాప్‌ తరహాలో దేశీయ కార్లలో ప్రయాణికుల
మరియు దాని నియంత్రణలో పనిచేస్తున్న సంస్థల మధ్య ఒప్పంద భద్రతా ప్రమాణాలనుపరీక్షించి సేఫ్టీ రేటింగ్‌ ఇచ్చే కొత్త విధానం

S
వివాదాలను పరిష్కరించడానికి ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పరిష్కార
విధానం. వివాదాలను పరిష్కరించడానికి మరియు వ్యాపార-
స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడానికి చాలా
‘భారత్‌ ఎన్‌క్యాప్‌’నుకేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు.
భారత్‌ ఎన్‌క్యాప్‌ లోగోతో పాటుస్టిక్కర్‌ను విడుదల చేశారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతాన్నితగ్గ ిం చడంతో పాటు,
K
అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడానికి ఉద్దేశించిన పథకం వినియోగదార్లకు సురక్షితమైన కార్లను అందించాలనేలక్ష్యంతో
వర్తింపు మరియు గడువు భారత్‌ఎన్‌క్యాప్‌ను తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు.అక్టోబరు
1 నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇందులో
ఈ పథకం కింద, 30 సెప్టెంబర్ 2022 వరకు వివాదాలు
ఫ్రంట్‌ ఇంపాక్ట్‌టెస్ట్‌ (కారు ముందు), సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్ట్‌ (కారు
కవర్ చేయబడతాయి, దీని పరిధిలోకి పెండింగ్‌లో ఉన్న అనేక
కుడి లేదా ఎడమవైపు), సైడ్‌ పోల్‌ ఇంపాక్ట్‌ టెస్టులుంటాయి.
A
కేసులను తీసుకువస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్
ఇప్పటికే భారత్‌ ఎన్‌క్యాప్‌విధానం ద్వారా పరీక్షించుకునేందుకు
సందర్భంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు,
దేశీయ కార్ల తయారీ సంస్థలు 30కి పైగాకార్లను అందించాయి.
న్యాయమైన మరియు సమర్థ వ ంతమైన వివాద పరిష్కారాన్ని
ఇది పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభమైన తర్వాతపెట్రోలు,
ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెప్పారు.
డీజిల్ వాహనాలతో పాటు విద్యుత్‌ వాహనాలకు సైతం భద్రతా
పరిష్కార నిబంధనలు
పరీక్షలునిర్వహించి రేటింగ్‌ఇవ్వనున్నారు.
ముందస్తు పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి, ఈ పథకం క్రాష్‌టెస్టు ఇలా..
వివాదం యొక్క పెండెన్సీ స్థా యి ని బట్టి గ్రేడెడ్ సెటిల్మెంట్
భారత్‌ఎన్‌క్యాప్‌లో కార్లను ఆటోమోటివ్‌ఇండస్ట్రీ స్టాండర్డ్‌
నిబంధనలను అందిస్తుంది. 30 ఏప్రిల్ 2023న లేదా అంతకు
(ఏఐఎస్‌) 197 ప్రకారం పరీక్షిస్తారు. అడల్ట్‌ఆక్యుపెంట్‌ప్రొటెక్షన్‌
ముందు ఆమోదించబడిన కోర్ట్ తీర్పు ల కోసం, కాంట్రాక్టర్లు

(ఏఓపీ - పెద్దలభద్రత), చైల్డ్‌ఆక్యుపెంట్‌ప్రొటెక్షన్‌(సీఓపీ - పిల్లల
కోర్టు ఇచ్చిన లేదా సమర్థించబడిన నికర మొత్తంలో 85%
భద్రత)కు ఎలాంటిభద్రతా ప్రమాణాలు పాటించారనేది ఈ క్రాష్‌
వరకు సెటిల్‌మెంట్ మొత్తా ల ను అందిస్తా రు . అదేవిధంగా,
టెస్టులో పరీక్షిస్తారు.
31 జనవరి 2023న లేదా అంతకు ముందు ఆమోదించబడిన
మధ్యవర్తిత్వ తీర్పు ల కోసం, అందించబడిన సెటిల్‌మెంట్ మొత్తం, ఈక్రాష్‌ టెస్టులో 5 భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి
అందించబడిన నికర మొత్తంలో 65% వరకు ఉంటుంది. తీసుకుంటారు. భద్రతాప్రమాణాలకు అనుగుణంగా కారును డిజైన్‌
GeM ద్వారా అమలు చేశారా? లేదా? కారులో ప్రయాణించేపెద్దల భద్రతకు ఎలాంటి
ఫీచర్లు ఉన్నాయి? ప్రమాదాలు జరిగినప్పుడు పిల ్ల ల భద్రతకు
పథకం యొక్క అమలును నిర్ధారించడానికి, వ్యయ

Team AKS www.aksias.com 8448449709 


34
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అందిస్తున్న ఫీచర్లు ఏమిటి? పాదచారులను కారు ఢీ కొన్నప్పుడు కారును స్వచ్ఛందంగాఇవ్వొచ్చు. లేదంటే మార్కెట్లోకి విడుదలైన
వారిపైఎంత మేర ప్రభావం ఉంటుంది? భద్రత కోసం కారులో కొత్త కార్లను పరీక్షల కోసంషోరూమ్‌ల నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌
ఎలాంటి సాంకేతికతనువినియోగించారు? అనే అంశాల్ని తీసుకుంటుంది. క్రాష్‌టెస్ట్‌అనంతరంకార్ల స్టార్‌రేటింగ్‌వివరాలను
పరీక్షిస్తారు. భారత్‌ ఎన్‌క్యాప్‌ వెబ్‌సైట్‌లోఉంచుతారు. వాహన ఏఓపీ, సీఓపీ
ఆధారంగా 0-5 స్కేలులో స్టార్‌రేటింగ్‌నుఅందజేస్తారు.
భారత్‌ఎన్‌క్యాప్‌ పరీక్షల కోసం వాహన తయారీ సంస్థలు

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


35
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

8. క్రీడలు
ప్రపంచ షూటింగ్‌ఛాంపియన్‌షిప్‌లో అమన్‌ప్రీత్‌కు స్వర్ణం తొలిసారి మహిళల ఫిఫా ప్రపంచకప్‌విజేతగా స్పెయిన్‌
ప్రపంచషూటింగ్‌ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల మహిళలఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్‌ ఛాంపియన్‌గా
ఉత్తమ ప్రదర్శన కొనసాగుతోంది.పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్‌ అవతరించింది. కెప్టెన్‌ఓల్గాగోల్‌తో ఆ జట్టు తొలిసారి విశ్వవిజేతగా
పిస్టల్‌ విభాగంలో అమన్‌ప్రీత్‌ సింగ్‌స్వర్ణం సాధించాడు. అతను నిలిచింది. ఫైనల్లో స్పెయిన్‌ 1-0తోఇంగ్లాండ్‌ను ఓడించింది.
ఫైనల్లో 577 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. లీగన్‌యోక్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన స్పెయిన్‌ప్ర త్యర్థిపై ఒత్తిడి
(కొరియా - 574), కెవిన్‌ చాపన్‌ (ఫ్రాన్స్‌ - 573) వరుసగా పెంచింది. ఆ జట్టు ప్రయత్నాలకు ఫలితాన్నిస్తూ 29వనిమిషంలో
రజతం, కాంస్యం గెలిచారు. మహిళల 25 మీటర ్ల స్టాండర్డ్‌ కెప్టెన్‌ఓల్గా ఓ మెరుపు గోల్‌తో స్పెయిన్‌ను ఆధిక్యంలోనిలబెట్టింది.
విభాగంలో తియానా (538), యాషిత షోకీన్‌ (536), కృతిక పారాలెలో నుంచి పాస్‌ను అందుకున్న ఓల్గా ఓ కార్నర్‌
శర్మ (527) విడి విడిగా పతకాలుసాధించలేకపోయినా, ఉమ్మడి షాట్‌తోబంతిని నెట్‌లోకి పంపేసింది. ఆ తర్వాత 69వ నిమిషంలో
స్కోరుతో కాంస్యం గెలి చారు. ఈ టోర్నీలోఇప్పటిదాకా భారత్‌ స్పెయిన్‌కు ఓ పెనాల్టీదక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.
అయిదు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు సాధించింది.

S
నాలుగు దేశాల జూనియర్‌హాకీ టోర్నమెంట్‌రన్నరప్‌గా
భారత్‌
హెర్మాసో కొట్టిన షాట్‌నిఇంగ్లాండ్‌ గోల్‌కీపర్‌ మేరీ అడ్డుకుంది.
ఇంగ్లాండ్‌కు కూడా ఒకటి రెండుఅవకాశాలు దక్కినా ఫినిషింగ్‌
చేయలేకపోయింది. ఆఖరి వరకు ఆధిక్యాన్నికాచుకున్న స్పెయిన్‌
కప్‌ను ఎగురేసుకుపోయింది. దీంతో 1966 తర్వాత తొలిటైటిల్‌
K
నాలుగుదేశాల జూనియర్‌ హాకీ టోర్నమెంట్లో పురుషుల గెలవాలనుకున్న ఇంగ్లాండ్‌కు నిరాశే ఎదురైంది.
విభాగంలో భారత్‌ రన్నరప్‌గానిలిచింది. ఫైనల్లో 1-6 గోల్స్‌తో
ముంబయి బౌలింగ్‌కోచ్‌గా మలింగ
ఆతిథ్య జర్మనీ చేతిలో ఓడింది. ఆరంభంనుంచి దూకుడుగా
ఆడిన జర్మనీ దాడికి దిగింది. 15వ నిమిషంలోనే (ఫ్లోరిన్‌)తొలి శ్రీలంకమాజీ ఫాస్ట్‌బౌలర్‌ లసిత్‌ మలింగను వచ్చే
A
గోల్‌ సాధించిన ఆ జట్టు ఆ తర్వాత గోల్స్‌ వేస్తూనే పోయింది. ఐపీఎల్‌ సీజన్లో ముంబయి జట్టు కు ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా
హస్‌బాచ్‌ (20వ), హ్యూగో (23వ), ఫాబియో (38వ), నికాస్‌ నియమితుడయ్యాడు. షేన్‌ బాండ్‌ స్థా న ంలో అతడీబాధ్యతలు
(41వ), గ్లాండెర్‌(43వ)గోల్స్‌కొట్టి జర్మనీ విజయంలో కీలకపాత్ర చేపట్టనున్నాడు. ముంబయి జట్టు సహాయక బృందంలో పని
పోషించారు. భారత్‌కు సందీప్‌ (22వ) ఏకైక గోల్‌ సాధించాడు. చేయడం అతడికిదిరెండోసారి. 2018లో మార్గ నిర్దే శకుడిగా
మహిళల్లో భారత్‌ 2-1 గోల్స్‌తో స్పెయిన్‌నుఓడించింది. 21వ బాధ్యతలు నిర్వర్తించిన లసిత్‌ ఆతర్వాతి సీజన్లో మళ్లీ బంతి పట్టి
నిమిషంలో అన్ను కొట్టిన గోల్‌తో జట్టు ఆధిక్యంలోకివెళ్లింది. కానీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.నాలుగుసార్లు (2013,
స్పెయిన్‌స్కోరుసమంచేసింది. 47వ నిమిషంలో సాక్షిఫీల్డ్‌ గోల్‌ 15, 17, 19) ఐపీఎల్‌టైటిల్‌గెలిచిన ముంబయి జట్టులోసభ్యుడైన
చేసి మళ్లీ జట్టును ఆధిక్యంలో నిలిపింది. చివరివరకుఆధిక్యాన్ని ఈ పేసర్‌ 139 మ్యాచ్‌ల్లో 195 వికెట్లు పడగొట్టాడు. 2021లో
కాచుకున్న భారత్‌విజేతగా నిలిచింది. ఆటకురిటైర్‌మెంట్‌ ప్రకటించిన మలింగ రాజస్థాన్‌ రాయల్స్‌కు
రెండు సీజన్లలో (2022, 23) బౌలింగ్‌కోచ్‌గా పని చేశాడు.
సిన్సినాటీ ఓపెన్‌టైటిల్‌విజేతగా జకోవిచ్‌
ప్రపంచ హాకీ సమాఖ్య జాబితాలో భారత్‌కు మూడో ర్యాంకు
నొవాక్‌జకోవిచ్‌సిన్సినాటీ ఓపెన్‌టైటిల్‌ను గెలుచుకున్నాడు.
దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఫైనల్లో జకోవిచ్‌5-7, 7-6 ఆసియాఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో విజేతగా
(7), 7-6 94)తో ప్రపంచ నంబర్‌వన్‌అల్కరాస్‌పై విజయం నిలిచిన భారత్‌ ర్యాంకుల్లోనూమెరుగుపడింది. ప్రపంచ హాకీ
సాధించాడు. ఈ టోర్నీ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడిగా 36 సమాఖ్య ప్రకటించిన జాబితాలో ఒక స్థానాన్నిమెరుగుపరుచుకుని
ఏళ్ల జకోవిచ్‌ఘనత సొంతం చేసుకున్నాడు. మూడో ర్యాంకు (2771.35 పాయింట్ లు ) సాధించింది. ఈ

Team AKS www.aksias.com 8448449709 


36
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
క్రమంలోఇంగ్లాండ్‌ (2763.50)ను వెనక్కి నెట్టింది. నెదర్లాండ్స్‌ (482 మిలియన్‌) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. ఒక్కో
(3095.90), బెల్జియం (2917.87) తొలి రెండు స్థానా ల్లో పోస్టు కోసం రొనాల్డో రూ.26.76 కోట్లు, మెస్సి రూ.21.49 కోట్లు
ఉన్నాయి. ర్యాంకింగ్స్‌లో మూడోస్థా నా న్ని దక్కించుకోవడం వసూలు చేస్తున్నారు. ఇటీవల స్పోర్టికో వెల్లడించిన అత్యధిక జీతం
భారత్‌కిది రెండోసారి. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన పొందే ప్రపంచంలోని టాప్‌-100 అథ్లెట్ల జాబితాలోనూ కోహ్లీకి
తర్వాత హర్మన్‌ప్రీత్‌సింగ్‌సేన తొలిసారి ఈ ర్యాంకు సాధించింది. స్థానం దక్కింది. కోహ్లి నికర విలువ రూ.1000 కోట్లకు పైనే ఉంది.
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ 4-3 గోల్స్‌తో
ప్రపంచ క్రీడల్లో భారత్‌కు 26 పతకాలు
మలేసియాను ఓడించిన సంగతి తెలిసిందే.
భారత్‌రి కార్డు స్థా యి లో 26 పతకాలతో ప్రపంచ
ఆసియా ఛాంపియన్స్‌హాకీ ట్రోఫీ భారత్‌సొంతం విశ్వవిద్యాలయాల క్రీడలను ముగించింది. 11 స్వర్ణా లు , 5
ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ 4-3 రజతాలు, 10 కాంస్యాలతో పతకాల పట్టికలో ఏడోస్థానంలో
గోల్స్‌తో మలేసియాను ఓడించింది. ఈ మ్యాచ్‌ను హర్మన్‌ప్రీత్‌ నిలిచింది. భారత్‌ఈసారి సాధించిన పతకాలు 2023కు ముందు
సింగ్‌బృందం మెరుగ్గానే ఆరంభించింది. ఆఖరివరకు ఆధిక్యాన్ని ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల (డబ్ల్యూయూజీ)లో గెలిచిన అన్ని
కాపాడుకున్న భారత్‌ విజయాన్ని అందుకుంది. జట్టు కు ఇది పతకాల కంటే ఎక్కువకావడం విశేషం. ఈ క్రీడల్లో ఇంతకుముందు
నాలుగో ఆసియా ఛాంపియన్స్‌ట్రోఫీ. భారత్‌ మొత్తంగా 21 పతకాలు (6 స్వర్ణాలు, 6 రజతాలు, 9

S
జపాన్‌కు మూడో స్థానం:మరోవైపుడిఫెండింగ్‌ఛాంపియన్‌
దక్షిణ కొరియాకు కనీసం కాంస్యం కూడా దక్కలేదు. మూడోస్థానం
కోసం జరిగిన పోరులో జపాన్‌5-3 గోల్స్‌తో కొరియాను కంగు
కాంస్యాలు) మాత్రమే గెలిచింది. ఈసారి డబ్ల్యూయూజీక్రీడల కోసం
ఇండియా 256 మంది అథ్లెట్లను పంపించింది.

అత్యధికంగాట్రాక్‌అండ్‌ఫీల్‌్డ నుంచి 82 మంది అథ్లెట్లు


K
తినిపించింది. 30 నిమిషాల్లోపే ఆ జట్టు మూడు గోల్స్‌కొట్టేసింది. వెళ్లారు.అందులో నాలుగు పతకాలే నెగ్గింది. 21 మంది సభ్యుల
రియోమా (3వ), రియోసి కాటో (9వ), కెంటారో (28వ) బంతిని షూటింగ్‌ జట్టు అత్యుత్త మ ప్రదర్శనచేసింది. 8 స్వర్ణా లు , 4
లక్ష్యానికి చేర్చిజపాన్‌ను ఆధిక్యంలో నిలిపారు. జోంగ్‌యా న్ రజతాలు, 2 కాంస్యాలు నెగ్గింది. ఆర్చర్లు 3 స్వర్ణాలు సహా ఏడు
(15వ), పార్క్‌(26వ) గోల్స్‌తో 2-3తో ప్రత్యర్థిని సమీపించింది. పతకాలు సాధించారు. 103 స్వర్ణాలు సహా 178 పతకాలతో చైనా
A
ఆ తర్వాత జోంగ్‌యాన్‌ (33వ) మరో గోల్‌కొట్టడంతో 3-3తో అగ్రస్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు సహా 93 పతకాలతో జపాన్‌
స్కోరు సమం చేసింది. కానీ కాసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా రెండోస్థానంతో క్రీడలను ముగించింది.
విజృంభించిన జపాన్‌షాటో (53వ), నగాయోషి (58వ) గోల్స్‌తో
సన్‌రైజర్స్‌కోచ్‌గా వెటోరి
విజయాన్ని ఖాయం చేసుకుంది.
సన్‌రైజర్స్‌హైదరాబాద్‌ చీఫ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ దిగ్గజ
ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన మూడో అథ్లెట్గా
‌ కోహ్లి ఆటగాడు డానియెల్‌ వెటోరి నియమితుడయ్యాడు. గత రెండు
విరాట్‌కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సీజన్‌లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వెస్టిండీస్‌దిగ్గజం బ్రయాన్‌
అనుసరించే అభిమానుల సంఖ్యపెద్దదే. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే లారాపై సన్‌రై జర్స్‌ వేటు వేసింది. అతని స్థా న ంలోవెటోరికి
అతని ఖాతాను ఏకంగా 256 మిలియన్ల (25 కోట్లకు పైగా) చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. 2014 నుంచి 2018
మంది అనుసరిస్తున్నారు. దీంతో ఇన్‌స్గ్రా
టా మ్‌లో కోహ్లీకి డిమాండ్‌ వరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు వెటోరి కోచ్‌గా
చాలా ఎక్కువ. ఇన్‌స్ టా గ్రా మ్‌లో ఖరీదైన అథ్ లె ట ్ల జాబితాలో వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుకు సహాయక కోచ్‌గా
కోహ్లిమూడో స్థానంలో నిలిచాడని సామాజిక మాధ్యమాల వ్యాపార పనిచేశాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌కు స్పిన్‌ సలహాదారుగా
నిర్వహణ వేదిక హాపర్‌హెచ్‌క్యూ వెల్లడించింది. ఒక్కో పోస్టుకు సేవలు అందించాడు. ప్రస్తుతం హండ్రెడ్‌ లీగ్‌లోబర్మింగ్‌హామ్‌
కోహ్లి రూ.11.45 కోట్ల చొప్పున తీసుకుంటున్నాడని తెలిపింది. ఫీనిక్స్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. వెటోరిఆధ్వర్యంలో
ఈ జాబితాలో టాప్‌-25లో ఉన్న ఏకైక భారతీయుడు కోహ్లీనే. బెంగళూరు జట్టు 2015లో ప్లే ఆ ఫ్స్, 2016లో ఫైనల్‌కు
ఫుట్‌బాల్‌దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (599 మిలియన్‌), మెస్సి చేరుకుంది. 2022లో సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికైన

Team AKS www.aksias.com 8448449709 


37
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
లారా 2023లోపూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టాడు. అయితే నిరుడు 2017 - మహిళల జట్టు రజతం
సన్‌రైజర్స్‌ పేలవమైన ప్రదర్శనతో పదో స్థానంలో నిలిచింది. గత
2019 - జ్యోతి వ్యక్తిగత కాంస్యం, మహిళల జట్టు కాంస్యం
ఆరు సీజన్‌లలో సన్‌రైజర్స్‌తమచీఫ్‌కోచ్‌ను మార్చడం ఇది అయిదో
2021 - జ్యోతి వ్యక్తిగత రజతం, మహిళల జట్టు రజతం,
సారి. 2019లో టామ్‌మూడీ.. 2020, 2021లలోట్రెవర్‌బెయిలీస్‌
మిక్స్‌డ్‌టీమ్‌రజతం
చీఫ్‌కోచ్‌లుగా వ్యవహరించారు. 2022లో మూడీ మరోసారిచీఫ్‌
కోచ్‌గా పని చేశాడు. 2023 - మహిళల జట్టు స్వర్ణం

పాక్‌చీఫ్‌సెలెక్టర్‌గా ఇంజమామ్‌ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో జ్యోతి పతకాల సంఖ్య


7. మరే భారత ఆర్చర్‌ కూడా ఇన్ని పతకాలు సాధించలేదు.
పాకిస్థా న్ ‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) దిగ్గ జ క్రికెటర్‌
వ్యక్తిగత, మిక్స్‌డ్, మహిళల జట్టు విభాగాల్లో కలిపి ఆమె ఓ స్వర్ణం,
ఇంజమాముల్‌ హక్‌ను ఆ దేశజాతీయ జట్టుకు చీఫ్‌ సెలెక్టర్‌గా
నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు నెగ్గింది.
పునర్‌ నియమించింది. 53 ఏళ్ల ఇంజమామ్‌నురెండో దఫా చీఫ్‌
సెలెకర్
్ట ‌గా ఎంపిక చేసింది. 2016 - 2019 మధ్యలో ఇంజమామ్‌ ఆర్సీబీ కోచ్‌గా ఆండీ ప్లవర్‌
చీఫ్‌ సెలెక్టర్‌గా వ్యవహరించాడు. ఇంజమామ్‌ 120 టెస్టుల్లో 2024 ఐపీఎల్‌సీజన్‌కు రాయల్‌ఛాలెంజర్స్‌బెంగళూరు
49.60 సగటుతో 8830 పరుగులు సాధించాడు. అందులో 25

సగటుతో 11739 పరుగులు రాబట్టాడు. 10 శతకాలు, 83


అర్ధసెంచరీలు చేశాడు.
S
శతకాలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 378 వన్డేల్లో 39.52
కొత్త కోచ్‌గా జింబాబ్వే మాజీ స్ర్
టా ‌ఆండీ ఫవ
్ల ర్‌నియమితుడయ్యాడు.
12 ఏళ్లు ఇంగ్లాండ్‌ కోచ్‌గా ఉన్న ఫ్లవర్, ఆ జట్టు చరిత్రాత్మక
విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లిష్‌ జట్టు ప్రపంచ
నంబర్‌వ న్‌గా నిలవడం, 2010 టీ20 ప్రపంచకప్‌ నెగ్గ డ ం,
K
ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం 2010 - 11లో ఆస్ట్రేలియాలో యాషెస్‌సిరీస్‌సాధించడం లాంటి
ఘనతలను ఆండీ హయాంలోనే ఇంగ్లాండ్‌సాధించింది. ఐపీఎల్‌లో
భారత మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ జట్టు చరిత్ర
లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్, పంజాబ్‌కింగ్స్‌కు కోచ్‌గా పని చేసిన
సృష్టించింది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, అదితి
అనుభవం ఆండీకి ఉంది. ప్రధాన కోచ్‌ సంజయ్‌ బంగర్, టీమ్‌
స్వామి, పర్ణీత్‌ కౌర్‌ త్రయం రికార్డు నమోదు చేసింది.ప్రపంచ
A
డైరెక్టర్‌మైక్‌హెసెన్‌లకు ఆర్సీబీ ఉద్వాసన పలికింది. 2019 నుంచి
ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించింది.
హెసెన్‌ బెంగళూరు జట్టు డైరెకర్
్ట ‌గా 2021 నుంచి బంగర్‌కోచ్‌గా
ఏవిభాగంలోనైనా దేశానికి ఇదే మొదటి పసిడి. కాంపౌండ్‌
పని చేస్తున్నారు.
మహిళల జట్టు విభాగం ఫైనల్లో రెండో సీడ్‌ భారత జట్టు 235-
229 తేడాతో టాప్‌సీడ్‌మెక్సికోపై గెలిచింది. సౌత్‌దే దేవధర్‌ట్రోఫీ
ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో దేశానికి ఇదే తొలి రోహన్‌కన్నుమ్మల్‌(107; 75 బంతుల్లో 11×4, 4×6)
పసిడి. మెరుపు సెంచరీ సాధించడంతో దేవధర్‌ ట్రోఫీలో సౌత్‌జో న్‌
ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత పతకాలు: విజేతగా నిలిచింది. ఆ జట్టు 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ను
రికర్వ్‌ ఓడించింది. మొదట సౌత్‌50 ఓవర్లలో 328/8 స్కోరు చేసింది.
మయాంక్‌ అగర్వాల్‌ (63)తో కలిసి రోహన్‌ తొలి వికెట్‌కు ఈ
2005 - పురుషుల జట్టు రజతం
జోడీ 181 పరుగులు జత చేసి బలమైన పునాది వేశాడు. ఈ
2011 - మహిళల జట్టు రజతం
క్రమంలోనే రోహన్‌ శతకాన్ని అందుకున్నాడు. జగదీశన్‌ (54),
2015 - మహిళల జట్టు రజతం రోహిత్‌ రాయుడు (26), సాయికిశోర్‌ (24) సాయంతో స్కోరు
2019 - పురుషుల జట్టు రజతం 300 దాటించాడు. ఈస్ట్ 46.1 ఓవర్లలో 283కే ఆలౌటైంది.
కాంపౌండ్‌ విజయ్‌కుమార్‌ (2/59), విద్వత్‌ (2/61), కౌశిక్‌ (2/49)
విజయంలో కీలకమయ్యారు. దేవధర్‌ ట్రోఫీగెలవడం సౌత్‌కిది
2015 - రజత్‌చౌహాన్‌రజతం
తొమ్మిదోసారి.
Team AKS www.aksias.com 8448449709 
38
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

9. రక్షణ
చైనా అమ్ములపొదిలో కొత్త లేజరాస్త్రం అడ్వాన్స్‌డ్‌ కెమికల్‌ లేజర్, టాక్టికల్‌ హైఎనర్జీ లేజర్, స్పేస్‌ బేస్డ్‌
లేజర్‌ వంటివి ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని క్షేత్ర స్థా యి లో
లేజర్‌పరిజ్ఞానంలో సరికొత్త సాంకేతికతను చైనా అభివృద్ధి
అగ్రరాజ్యం పరీక్షించింది.
చేసింది. లేజర్‌ అయుధాలు వేడెక్కకుండా వాటిని చల్లబరిచే కొత్త
కూలింగ్‌ వ్యవస్థను కనుగొంది. ఈవిషయాన్ని అధికారికంగా వీటిని హైపర్‌సానిక్‌ క్షిపణులను ధ్వంసం చేయాడానికి
ధ్రువీకరించలేదు. కానీ ఆ దేశ శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ ‘సౌత్‌ కూడా వినియోగించాలనే ఆలోచనలో ఉంది. కానీ, ఈ లేజర్ల పరిధి
చైనా మార్నింగ్‌పోస్టు’ ఒక కథనం ప్రచురించింది. కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే. కానీ, తాజాగా చైనా కనుగొన్న
టెక్నాలజీ లేజర్‌విధ్వంసక శక్తిని మరింత పెంచనుంది.
కొత్త కూలింగ్‌వ్యవస్థతో ఇక లేజర్‌ఆయుధాలు నిరవధికంగా
కాల్పులు జరిపేసామర్థ్యం సొంతం చేసుకోనున్నాయి. రోదసిలో నౌకాదళంలోకి వింధ్యగిరి
తిరిగే ఉపగ్రహాలనూ వీటితోకూల్చొచ్చు. ఈ లేజర్‌నిర్విరామంగా భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి మరో అధునాతన
ఎంత దూరమైనా ప్రయాణిస్తుందని, ఇదిభవిష్యత్తు యుద్ధరంగ

చెబుతున్నారు.

S
తీరుతెన్నులను పూర్తిగా మార్చేస్తుందని ఆ దేశశాస్త్రవేత్త లు

చైనాలోని చెంగ్డూలోని ‘నేషనల్‌ డిఫెన్స్‌ టెక్నాలజీ’


స్వదేశీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌‘వింధ్యగిరి’ చేరింది. రాష్ట్రపతి ద్రౌపదీ
ముర్ము కోల్‌కతాలోని హుగ్లీ నదితీరంలో ఈ నౌకను అధికారికంగా
భారత నావికా దళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి
మాట్ లా డా రు. ఈ అధునాతన యుద్ధనౌక ఉత్పత్తిఆత్మనిర్భర్‌
K
శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ కూలింగ్‌సిస్టమ్‌హైఎనర్జీ భారత్‌కు, దేశ సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు.
లేజర్‌కు వేడెక్కకుండానే శక్తిని అందిస్తుందని పేర్కొంది. ఇది ఓ దేశ సముద్ర పోరాట సామర్థ్యాలను పెంపొందించడంలో దీన్ని ఓ
విప్లవాత్మక పరిణామమని నేషనల్‌ డిఫెన్స్‌ టెక్నాలజీ శాస్త్రవేత్త ముందడుగుగా ఆమె అభివర్ణించారు. నౌకను నిర్మించిన గార్డెన్‌
యువాన్‌ షెంగ్ఫూ పేర్కొన్నారు. ఈ మేరకుఆయన ఆగస్టు 4న రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌సీఈ)కు అభినందనలు
‘ఆక్టా ఆప్టిక్‌ సినికా’ అనే చైనా జర్నల్‌లో ఓ పరిశోధనా పత్రాన్ని తెలిపారు. శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా స్వదేశీ పరిజ్ఞానంతో
A
ప్రచురించారు. వాస్త వా నికి లేజర్‌ ఆయుధాలు వినియోగించే ఏడు యుద్ధనౌకలను తయారు చేయాలని భారత నౌకాదళం
సమయంలో పుట్టుకొచ్చే ఉష్ణం పెద్ద సమస్య. ‘ప్రాజెక్టు 17ఎ’ ప్రారంభించింది. ఇందులో వింధ్యగిరి ఆరో
యుద్ధనౌక. గైడెడ్‌క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం ఉన్న ఈ
ఇదిపలు సాంకేతిక సమస్యలకు కూడా కారణమవుతోంది.
నౌక పొడవు 149 మీటర్లు, బరువు 6,670 టన్నులు. వేగం 28
ఇప్పటికే అమెరికా హైగ్రేడ్‌లేజర్‌వ్యవస్థ నిర్మాణానికి ప్రయత్నాలు
నాట్లు. గగన, ఉపరితల, సముద్ర గర్భం నుంచివచ్చే ముప్పులను
చేస్తోంది. వీటిల్లో నేవీ అడ్వాన్స్‌డ్‌కెమికల్‌లేజర్, మిడిల్‌ఇన్ఫార్రెడ్‌
ఇది ఎదుర్కొగలదు.

Team AKS www.aksias.com 8448449709 


39
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

10. అవార్డులు
రాజస్థాన్‌లోని బనస్థలి విద్యాపీఠ్‌కు రాజీవ్‌సద్భావన విరాళంగా ఇచ్చిన మొక్కలతో ఒక నిధిని ఏర్పాటుచేసి ఉచితంగా

అవార్డు పంచి పెడుతోంది.

రాజస్థాన్‌లోని బనస్థలి విద్యాపీఠ్‌కు 2020 - 21వ 8-12 ఏళ్ల విభాగంలో రెండో స్థానం పొందిన మాన్య

సంవత్సరానికి 25వ రాజీవ్‌ సద్భావన అవార్డు ను మాజీ హర ్ష తన పుస్త కా లు, బ్లాగ్, యూట్యూబ్‌ ఛానల్‌ ‘ది లిటిల్‌

ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ బహూకరించారు. ఈ అవార్డు ఎన్విరాన్‌మెంటలిస్ట్‌’తో పర్యావరణ స్పృహను పెంచుతోంది.

కిందరూ.10 లక్షల నగదు, ప్రశంసా పత్రం ఆ సంస్థకు చెందిన 3,500 మొక్కలను నాటి, 3000 విత్తన బంతులను పంపిణీ

సిద్ధార్థ్‌శాస్త్రికిఅందజేశారు. చేసింది.

13-16 ఏళ్ల విభాగంలో రెండో స్థానం పొందిన నిర్వాణ్‌


రతన్‌టాటాకు ‘ఉద్యోగ్‌రత్న’ అవార్డు
సోమానీ ఇతరులు వాడి వదిలేసినడెనిమ్‌జీన్స్‌దుస్తులను సేకరించి,
దిగ్గ జ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు, మహారాష్ట్ర

S
ప్రభుత్వం తాము ప్రవేశ పెట్టిన ‘ఉద్యోగ్‌రత్న’ అవార్డును ప్రదానం
చేసింది. ఈ అవార్డును ఆ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టాక, తొలిసారిగా
బహూకరించడం ఇప్పుడే. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌శిందే, ఉప ముఖ్య
మార్పు చేర్పులు చేసి పేదలకు పంచుతున్నాడు. అలా 6000 జీన్స్‌ను
పంచారు. 800 జీన్స్‌ను దుప్పట్లుగామార్చి ఇచ్చాడు. తద్వారా
ఫ్యాషన్‌ దుస్తులు చెల్లాచెదురుగా పడి కాలుష్యం సృష్టించకుండా
K
జాగ్రత్త పడుతున్నాడు.
మంత్రులు దేవేంద్ర ఫడణవీస్, అజిత్‌పవార్‌కలిసి ముంబయిలో
13-16 ఏళ్ల విభాగంలో మూడో స్థానం పొందిన మన్నత్‌
రతన్‌ టాటాను ఆయన నివాసంలో కలిసి, ఈ అవార్డు ను
కౌర్‌కాలుష్య రహితంగా వ్యర్థజలాల శుద్ధిని, తాగు నీటి సరఫరా
అందజేశారు. శాలువా, ప్రశంసా పత్రం, మహారాష్ట్ర పారిశ్రామిక
కార్యక్రమాలను చేపట్టింది.
అభివృద్ధి కార్పొరేషన్‌(ఎమ్‌ఐడీసీ) నుంచి జ్ఞాపిక అందజేశారు.
A
ఇకఈ ఏడాది విజేతల జాబితాలో గౌరవ స్థానం పొందిన
ఐదుగురు భారతీయ బాలలకు యంగ్‌ఎకో హీరో
13 ఏళ్ల కర్ణవ్‌ రస్తోగీప్లాస్టిక్‌ వ్యర్థాలను నిర్మూలించడం ద్వారా
పురస్కారం వాతావరణ మార్పుల నిరోధానికిపాటు పడుతున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న
ప్రముఖ ఇండో-అమెరికన్‌ఆర్థికవేత్త రాజ్‌చెట్టికి ‘హార్వర్డ్‌’
బాలలకు ప్రదానం చేసే అంతర్జాతీయ యంగ్‌ఎకో హీరో అవార్డ్‌
అవార్డు
- 2023కు ఎంపికైన 17 మందిలో అయిదుగురు భారతీయ
బాలలుఉన్నారు. ఈ మేరకు ఐహా దీక్షిత్‌ (మేరఠ్‌), మాన్య హర్ష ప్రముఖ ఇండియన్‌ - అమెరికన్‌ ఆర్థికవేత్త రాజ్‌ చెట్టికి
(బెంగళూరు), నిర్వాణ్‌ సోమానీ (దిల్లీ), మన్నత్‌ కౌర్‌ (దిల్లీ), ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌విశ్వవిద్యాలయ జార్జ్‌లెడ్లీ అవార్డు లభించింది.
కర్ణవ్‌రస్తోగీ (ముంబయి)లను పురస్కారం వరించింది. అమెరికా ఈయనతో పాటుకొవిడ్‌ పరీక్ష విధానంపై పరిశోధనలు చేసిన
స్వచ్ఛంద సంస్థ ‘యాక్షన్‌ ఫర్‌నేచర్‌’ ఏటా ఈ పురస్కారాలు హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ బయాలజీ ప్రొఫెసర్‌ మైకేల్‌ స్ప్రింజర్‌
ఇస్తోంది. సైతం ఈ బహుమతికి ఎంపికయ్యారు. హార్వర్డ్‌విశ్వవిద్యాలయంలో
ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న రాజ్‌చెట్టి ఆర్థిక అసమానతలపై
ఈపోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఐహా దీక్షిత్‌నాలుగేళ్ల
అధ్యయనం చేస్తున్న ఆర్థికవేత్తల బృందానికిడైరెక్టర్‌గా కూడా
వయసు నుంచే మొక్కలు నాటుతోంది. ఆమె కొందరు వాలంటీరతో
్ల
ఉన్నారు. విజ్ఞానశాస్త్రానికి, మానవాళికి గొప్ప సేవలు అందించిన
కలిసి మేరఠ్‌ నగరంలో 20,000 మొక్కలు నాటింది. ప్రజలు

Team AKS www.aksias.com 8448449709 


40
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
హార్వర్డ్‌కమ్యూనిటీ సభ్యులకు ప్రతి రెండేళకు
్ల ఓసారి ఈ అవార్డులు పోలీసు సిబ్బందికి పతకాలు ప్రకటించింది. ఇందులో తెలంగాణ
అందజేస్తారు. పోలీసులకు 34 మెడళ్లు దక్కాయి. వీటిలో రెండు రాష్ట్రపతి ఉత్తమ
సేవాపతకాలు, 22 శౌర్య పతకాలు (పోలీస్‌మెడల్‌ఫర్‌గ్యాలంట్రీ),
క్రైమ్‌ఓఎస్‌కు ఈ-రక్షా పురస్కారం
10 సేవాపతకాలు (మెడల్‌ఫర్‌మెరిటోరియస్‌సర్వీస్‌) ఉన్నాయి.
సైబరాబాద్‌పోలీసులు రూపొందించిన ‘క్రైమ్‌ఆపరేటింగ్‌ 34లో 12 పతకాలు వామపక్ష తీవ్రవాదంపై పోరాడే గ్రేహౌండ్స్‌
సిస్టమ్’‌కు జాతీయ పురస్కారందక్కింది. సైబర్‌నేరాల దర్యాప్తులో విభాగానికి దక్కాయి.
వినూత్న ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు జాతీయ నేర గణాంక
గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ విభాగాల ఇన్‌ఛార్జ్‌ (అదనపు డీజీ,
సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నాలుగేళ్లుగా క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌
ఆపరేషన్స్‌) విజయ్‌కుమార్, సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్‌లు
నెట్‌వర్క్‌అండ్‌సిస్టమ్స్‌(సీసీటీఎన్‌ఎస్‌) హ్యాకథాన్, సైబర్‌ఛాలెంజ్‌
రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు.
పోటీలు నిర్వహిస్తోంది. జులైచివరి వారంలో నిర్వహించిన 4వ
విడత పోటీల్లో ‘ఈ-రక్షా’ అవార్డు విభాగంలో ‘క్రైమ్‌ ఓఎస్‌’కు వామపక్షతీవ్రవాదం నిఘా వ్యవహారాలు చూసే స్పెషల్‌

తొలిస్థా న ం దక్కినట్ లు ఎన్‌సీ ఆర్‌బీ ప్రకటించి పురస్కారం ఇంటెలిజెన్స్‌బ్రాంచ్‌(ఎస్సైబీ) ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ కె.పురుషోత్తం
రెడ్డిలు శౌర్య పతకానికి ఎంపికయ్యారు. అగ్నిమాపక శాఖ సేవా
అందించింది.

ఏమిటీ క్రైమ్‌ఓఎస్‌?

S
సైబర్‌ నేరాల దర్యాప్తులో వేగం పెంచేందుకు వీలుగా
పతకాన్ని లీడింగ్‌ఫైర్‌మెన్‌శ్రీనివాస్‌అందుకోనున్నారు.

శౌర్య పతకాలు పొందిన ఇతర పోలీసులు (హోదాల వారీగా)


K
సైబరాబాద్‌ పోలీసులు ‘క్రైమ్‌ ఓఎస్‌’కు రూపకల్పన చేశారు. సీఐ: కాగితోజు శివప్రసాద్‌

ఉదాహరణకు ఏదైనా సైబర్‌ నేరంపై ఫిర్యాదు నమోదైతే రిజర్వు ఇన్‌స్పెక్టర్:‌ .రమేశ్‌


దాన్ని ఏ మోడస్‌ ఆపరెండీ (ఎంవో) కింద విడగొట్టా లి ?
ఎస్సై: బండారి కుమార్‌
నిందితులు ఉపయోగించిన ఫోన్‌ నంబరు? బ్యాంకు ఖాతాలను
A
రిజర్వు ఎస్సైలు: టి.మహేశ్, షేక్‌నాగుల్‌మీరా
స్తంభింపజేసేందుకు ఏం చేయాలి? ఆతర్వాత దర్యాప్తు ఎలా
చేపట్టాలనే అంశాలపై ఈ ఓఎస్‌ సూచనలిస్తుంది. -ఫిర్యాదు సీనియర్‌కమాండోలు: కె.అశోక్, కె.ఆదినారాయణ
వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయగానే నిపుణుల అవసరం
జూనియర్‌ కమాండోలు: కె.సందీప్‌కుమార్, ఎం.కార్తీక్,
లేకుండానేకృత్రిమ మేధ సాయంతో అంతా చకాచకా జరుగుతుంది.
వి.మధు, సీహెచ్‌ సంపత్, బి.సుశీల్‌ (మరణానంతరం), ఆర్‌.
నేరగాళ్ల మూలాలను కనుగొనేందుకు ఉపయోగపడేలా దీన్ని
సునీల్‌కుమార్, హెచ్‌.సుకుమార్, ఎం.కల్యాణ్‌కుమార్, జి.శ్రీధర్,
రూపొందించారు. దర్యాప్తు అధికారులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి
సీహెచ్‌రాఘవేంద్రబాబు, రాథోడ్‌రమేశ్
ఠాణాలో ఉన్న సైబర్‌ వారియర్లకు ఈ అప్లికేషన్‌ ఉపకరిస్తున్నట్లు
కానిస్టేబుళ్లు: తీగల మహేందర్‌రావు, బక్కెర శివకుమార్‌
అధికారులు తెలిపారు. గతేడాది దీన్ని ప్రయోగాత్మకంగా
ప్రారంభించారు. సేవా పతకాలు పొందిన అధికారులు

అదనపు ఎస్పీలు: మండి వెంకటేశ్వర్‌రెడ్డి, కొమ్మిశెట్టి


దేశవ్యాప్తంగా 954 మంది పోలీసు సిబ్బందికి సేవా
రామకృష్ణ ప్రసాదరావు
పతకాలు
స్క్వాడ్రన్‌కమాండర్, గ్రేహౌండ్స్‌: ఆత్మకూరి వెంకటేశ్వర్లు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం
మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రతిభ కనబరచిన 954 మంది సీఐ: అరవేటి భానుప్రసాదరావు; రిజర్వు ఇన్‌స్పెకర్
్ట ‌: ఆజెల
శ్రీనివాస్‌రావు

Team AKS www.aksias.com 8448449709 


41
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఏఎస్సై లు:సాయన వెంకటేశ్వర్లు, కక్కెర ్ల శ్రీనివాస్, జక్కు దేముడు - జేసీ
మహంకాళి మధు పొన్నాడ లవకుమార్‌- ఏఏసీ
ఏఆర్‌ఎస్సై:అందోజు సత్యనారాయణ చిక్కం గౌరి వెంకట రామచంద్రరావు - ఎస్‌సీ

సీనియర్‌కమాండో:రసమొని వెంకటయ్య ముర సత్యనారాయణ - జేసీ

హోంగార్డులు:చీర్ల కృష్ణసాగర్, కె.సుందర్‌లాల్‌ మట్టపర్తి సుబ్రహ్మణ్యం - జేసీ

76 మందికి శౌర్య పురస్కారాలు శంఖబత్తుల వీర వెంకట సత్యనారాయణ - జేసీ

ప్రగడ పోసియ్య - జేసీ


వి ధి ని ర ్వ హ ణ లో అ స మా న శౌ ర ్య ప రా క్ర మా లు ,
ధైర్యసాహసాలు ప్రదర్శించిన త్రివిధదళాల్లోని 76 మందికి ఈడిగ గండ్లూరు అశోక్‌కుమార్‌- అదనపు ఎస్పీ
పురస్కారాలు ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముఆమోదం పైల పార్వతీశం - ఎస్‌సీ
తెలిపారు. నలుగురికి (దిలీప్‌కు మార్‌ దాస్, రాజ్‌కు మార్‌
గొర్లె రమణ బాబు - జేసీ
యాదవ్, బబ్లూ రభ, సంభా రాయ్‌లకు) మరణానంతరం కీర్తిచక్ర
పురస్కారాలు లభించనున్నాయి.

S
వీరంతా సీఆర్‌పీఎఫ్‌లో సేవలందించి అసువులు బాశారు.
షేక్‌సర్దర్‌ఘనీ - ఇన్‌స్పెక్టర్‌

గుల్లిపల్లినాగేంద్ర - జేసీ

కోమట్ల రామచంద్రరెడ్డి - జేసీ


K
11 మందికి శౌర్యచక్ర ప్రదానం చేస్తా రు . వీరిలో ఐదుగురికి
(మేజర్‌ వికాస్‌ భంభు, మేజర్‌ ముస్తఫా బొహరా, హవల్దార్‌ దాసరి సురేష్‌బాబు - జేసీ
వివేక్‌సింగ్‌తోమర్, రైఫిల్‌మేన్‌కుల్‌భూషణ్‌మంత, మరొకరికి) యేపూరి మధుసూధనరావు - జేసీ
మరణానంతరం వీటిని అందిస్తా రు . స్వాతంత్య్ర దినోత్సవాల
పాల్యం మహేశ్వర్‌రెడ్డి - ఏఏసీ
సందర్భంగా సైనికదళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల
A
ప్రతిభావంతమైన సేవల పురస్కారానికి ఎంపికయిన పోలీసు
సిబ్బందికి ఈ పురస్కారాలను ప్రకటించారు.
అధికారులు
డీజీ శంఖబ్రత బాగ్చీకి రాష్ట్రపతి పోలీసు సేవా పతకం
దాడిరెడ్డి మురళీధర్‌రెడ్డి - సీఐ, కర్నూలు పట్టణం
ఆంధ్రప్రదేశ్‌ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ,
సింగులూరి వెంకటేశ్వర్‌రావు - డీఎస్పీ, ఏలూరు
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి డా.శంఖబ్రతబాగ్చీని రాష్ట్రపతి
కొండపు ఆనందరెడ్డి, డీసీపీ, విశాఖపట్నం
పోలీసు సేవా పతకం (ప్రెసిడెంట్‌ పోలీసు మెడల్‌)వరించింది.
ఆయనతో పాటు 18 మంది పోలీసు అధికారులకు శౌర్య పతకాలు సుంకర మునిస్వామి - ఆర్‌ఎస్‌ఐ, మంగళగిరి

(పోలీస్‌మెడల్‌ ఫర్‌ గ్యాలెంటరీ), 10 మందికి ప్రతిభావంతమైన బెండి కాశీపతి - ఏఆర్‌ఎస్‌ఐ, విశాఖపట్నం


సేవకు పురస్కారాలు (మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీసెస్‌)
జమ్మలమడుగు నిసార్‌అహ్మద్‌బాషా - ఏఎస్‌ఐ
లభించాయి.
బెహర నాగభూషణరావు - ఏఎస్‌ఐ
శౌర్య పతకానికి ఎంపికయిన పోలీసు అధికారులు
కన్నుజు వాసు - ఇన్‌స్పెక్టర్, గుంటూరు
కనపకల హేమ సుందరరావు - ఏఏసీ
మడ సత్యనారాయణ - ఏఎస్‌ఐ
మార్పు సుదర్శనరావు - ఎస్‌సీ
తోట బ్రహ్మయ్య - డీఎస్పీ

Team AKS www.aksias.com 8448449709 


42
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

11. నివేదికలు
12 ఏళ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులు రూ.55 వేల కోట్లు
16.63 లక్షలు దేశంలోని 4,000 మందికి పైగా ఎమ్మెల్యేల మొత్తం

గతపుష్కర కాలంలో 16,63,440 మంది భారత ఆస్తుల విలువ రూ.54,545 కోట్ లు గా తేలింది. ఈ మేరకు

పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి అసిసోయేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) , నేషనల్‌

వి.మురళీధరన్‌ తెలిపారు. రాజ్యసభలో ఈ మేరకువెల్లడించారు. ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈ డబ్ల్యూ)లు ఓ సంయుక్త నివేదికను

2014 - 2022 మధ్య 12,88,293 మంది భారత పౌరసత్వాన్ని విడుదల చేశాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న

త్యజించారని, ఈ సంఖ్య 2022లో అత్యధికంగా 2,25,620గా రెండు కేంద్ర పాలితప్రాంతాల్లో 4001 మంది సిట్టింగ్‌ఎమ్మెల్యేల

ఉందని తెలిపారు. 2014 నుంచి 2022 మధ్యకాలంలో సమాచారాన్ని విశ్లేషించి నివేదిక రూపొందించారు. మరోవైపు,

2,46,580 మంది భారతీయులు పాస్‌పోర్టులను సరెండర్‌చేశారు. నాగాలాండ్, మిజోరం, సిక్కిం రాష్ట్రాల ప్రస్తుత ఆర్థిక సంవత్సర
బడ్జెట్‌ మొత్తాలు కలిపినా రూ.49,103 కోట్లేనని నివేదిక గుర్తు
వీరిలోఏపీకి చెందిన వారు 9,235, తెలంగాణ వారు

S
7,256 మంది ఉన్నారు. అత్యధికంగా దిల్లీ నుంచి 60,414,
పంజాబ్‌నుంచి 28,117, గుజరాత్‌నుంచి 22,300, గోవా నుంచి
18,610 మంది, మహారాష్ట్ర నుంచి 17,171, తమిళనాడు నుంచి
చేసింది. ఎమ్మెల్యేల అఫిడవిట్ల నుంచి సేకరించిన సమాచారం
ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీఆర్‌- ఎన్‌ఈడబ్ల్యూ
వెల్లడించాయి. మొత్తంగా 4033 మంది ఎమ్మెల్యేల్లో 4001 మంది
సమాచారాన్ని విశ్లేషించినట్లు తెలిపాయి. ఎమ్మెల్యేల సగటు ఆస్తి
K
14,046 సరెండర్‌చేశారని మంత్రి తెలిపారు.
విలువ రూ.13.63 కోట్లుగా తేలిందని వివరించాయి.
దేశంలో మత్తు పదార్థాల బారిన 37 కోట్ల మంది ఎమ్మెల్యేల ఆస్తుల్లో సగానికి పైగా భాజపా, కాంగ్రెస్‌
దేశవ్యాప్తంగా మద్యం, ఇతర మత్తు పదార్థాలు వాడే వారి పార్టీల నేతలవేనని నివేదిక విశ్లే షించింది . ఈ రెండు పార్టీల
సంఖ్య 37 కోట్ల వరకు ఉన్నట్లు సామాజిక న్యాయం, సాధికార ఎమ్మెల్యేలకు రూ.32,032 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపింది.
A
వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది.ఇలాంటి వారి మొత్తం ఎమ్మెల్యేల ఆస్తుల్లో 58.73 శాతం ఈ రెండుపార్టీల
సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 85 లక్షలు, తెలంగాణలో 82 లక్షలు దాకా శాసనసభ్యులవేనని వెల్లడించింది. భాజపా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల
ఉన్నట్లు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఇది ఆస్తుల విలువ.. మిజోరం (రూ.14,210 కోట్ లు ) , సిక్కిం
యువతరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని దేశంలో మాదక (రూ.11,807 కోట్లు)రాష్ట్రాల బడ్జెట్‌కన్నా అధికమని తెలిపింది.
ద్రవ్యాలను అటు డిమాండ్, ఇటుసరఫరా వైపు అడ్డుకోవాలని రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు..
సూచించింది.
ఈశాన్య రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఆస్తులు తక్కువగా ఉండగా
దేశంలో 18-75 ఏళ్ల వయసున్న వారిలో 21.70 కోట్ల అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేల రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.
మంది వివిధ రకాల మత్తు పదార్థాలు వాడుతున్నట్లు పేర్కొంది. కర్ణాటక ఎమ్మెల్యేల ఆస్తుల విలువ మిజోరం, సిక్కిం రాష్ట్రాల
మరో 16 కోట్ల మంది మద్యం తాగుతున్నారని తెలిపింది. మత్తు వ్యక్తిగత వార్షిక బడ్జెట్ల కన్నా అధికం.ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల్లో
పదార్థాల వినియోగం కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్న కర్ణాటక శాసనసభ్యుల వాటా 26 శాతం. రాజస్థాన్, పంజాబ్,
రాష్ట్రాల్లో ఏపీ, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, బిహార్, అరుణాచల్‌ ప్రదేశ్, బిహార్, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్,
ఝార్ ఖం డ్, కర్ణా ట క, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, గోవా, మేఘాలయ, ఒడిశా, అస్సాం, నాగాలాండ్,
పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ ఉత్తరాఖండ్, కేరళ, పుదుచ్ఛేరి, ఝార్ఖండ్, సిక్కిం, మణిపుర్,
ఉన్నట్లు స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. మిజోరం, త్రిపుర రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల కన్నా కర్ణాటక
శాసనసభ్యుల ఆస్తులే ఎక్కువ. ఈ 21 రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తుల
విలువ రూ.13,976 కోట్లు.

Team AKS www.aksias.com 8448449709 


43
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

12. చరిత్ర సంస్కృతి


ఇండో-యూరోపియన్ భాషల మూలాలపై కొత్త అనటోలియన్ బ్రాంచ్ మరియు fertil crescent

అధ్యయనం పరిశోధనలను రూపొందించడంలో ఇటీవలి పురాతన

ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు మాట్లాడే DNA డేటా కీలక పాత్ర పోషించింది. ఇండో-యూరోపియన్

ఇండో-యూరోపియన్ భాషల మూలాలు చాలా కాలంగా యొక్క అనటోలియన్ శాఖ గతంలో అనుకున్నట్లుగా స్టెప్పీ నుండి

పండితుల చర్చకు సంబంధించిన అంశం. ఇటీవల, మాక్స్ ఉద్భవించలేదని, కానీ మరింత దక్షిణం నుండి, బహుశా fertil

ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీకి చెందిన crescent యొక్క ఉత్తర ఆర్క్‌లో లేదా సమీపంలో ఉందని

పరిశోధకులు సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ఈ అధ్యయనం సూచించింది. ఈ ప్రకటన చర్చకు కొత్త కోణాన్ని

సమస్యాత్మక భాషా కుటుంబంపై కొత్త దృష్టిని అందించింది జోడించింది.

స్టెప్పీ' మరియు 'అనాటోలియన్' పరికల్పనలు హైబ్రిడ్ పరికల్పన

సుదీర్ఘ కాలంలో, మూలాల చర్చ ప్రధానంగా రెండు పు రా త న D N A మ రి యు భా షా ఫై లో జె నె టి క్ స్

S
ప్రాథమిక సిద్ధాంతాల ద్వారా రూపొందించబడింది: 'స్టెప్పీ'
పరికల్పన మరియు 'అనాటోలియన్' లేదా 'ఫార్మింగ్' పరికల్పన.
ఇండో-యూరోపియన్ భాషలు సుమారు 6000 సంవత్సరాల
యొక్క సంయుక్త సాక్ష్యాల ఆధారంగా, పరిశోధకులు ఇండో-
యూరోపియన్ భాషల మూలం కోసం ఒక హైబ్రిడ్ పరికల్పనను
ముందుకు తెచ్చారు. వారు కాకసస్‌కు దక్షిణంగా అంతిమ
K
క్రితం పాంటిక్-కాస్పియన్ స్టెప్పీలో ఉద్భవించాయని 'స్టెప్పీ' మాతృభూమిని ప్రతిపాదించారు మరియు స్టెప్పీపై ఉత్తరం వైపు

పరికల్పన పేర్కొంది. మరోవైపు, 'అనాటోలియన్' లేదా 'ఫార్మింగ్' విస్తరణను ప్రతిపాదించారు.

పరికల్పన సుమారు 9000 సంవత్సరాల క్రితం ప్రారంభ క్రిస్టల్ క్వార్ట్జ్ తూనిక యూనిట్
వ్యవసాయంతో ముడిపడి ఉన్న పాత మూలాన్ని సూచిస్తుంది.
కీలడిలో త్రవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రవేత్తలు
A
ప్రాచీన లిఖిత భాషలను విశ్లేషించడం సంగం కాలం నాటి క్రిస్టల్ క్వార్ట్జ్ తూనిక యూనిట్‌ను కనుగొన్నారు.
ఇండో-యూరోపియన్ భాషల మూలాలను లోతుగా 2014లో కీలడి త్రవ్వకాలు ప్రారంభించిన తర్వాత కనుగొనడం ఇదే
పరిశోధించడానికి, పరిశోధకులు పూర్వీకులు-ప్రారంభించబడిన మొదటిసారి. విలక్షణంగా రూపొందించబడిన క్రిస్టల్ కళాఖండం
బయేసియన్ ఫైలోజెనెటిక్ విశ్లేషణ అని పిలువబడే ఒక వినూత్న సుమారుగా గోళాకార రూపాన్ని కలిగి ఉంది.
పద్దతిని ఉపయోగించారు. వారు ఆధునిక శృంగారం మరియు ఇటీవలి ఆవిష్కరణలు మరియు వాటి ప్రాముఖ్యత
భారతీయ భాషలతో వారి సంబంధాన్ని వరుసగా కనుగొనడానికి
ఒక సంచలనాత్మక ఆవిష్కరణలో, పూర్తిగా క్వార్ట్ జ్‌తో
సాంప్రదాయ లాటిన్ మరియు వేద సంస్కృతం వంటి పురాతన
తయారు చేయబడిన ఒక బరువు యూనిట్ ఇటీవలే కీలడిలో
లిఖిత భాషలను పరిశీలించారు.
కనుగొనబడింది. భూమి యొక్క క్రస్ట్ క్రింద 175 సెం.మీ లోతులో
ఇండో-యూరోపియన్ కుటుంబం యొక్క వయస్సు ఉన్న ఈ అన్వేషణ పురాతన కొలత సాధనాలపై మన అవగాహనకు
ఇండో-యూరోపియన్ కుటుంబం వయస్సు సుమారు కొత్త కోణాన్ని జోడిస్తుంది. ఈ చారిత్రాత్మక ప్రదేశంలో త్రవ్వకాలు
8100 సంవత్సరాలు ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది. 2014 లో ప్రారంభమయ్యాయి మరియు అప్పటి నుండి, అనేక
అంతేకాకుండా, సుమారు 7000 సంవత్సరాల క్రితం, కుటుంబం కళాఖండాలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటికే ఐదు ప్రధాన శాఖలుగా విడిపోయిందని, దాని అభివృద్ధి కేవలం క్వార్జ్ట్ పదార్థాలకే పరిమితం కాకుండా, హాప్‌స్కాచ్
కాలక్రమం గురించి మునుపటి భావనలను సవాలు చేసిందని అని నమ్మే టెర్రకోట బోర్డ్ గేమ్ కూడా కనుగొనబడింది. ఇది వారి
వెల్లడించింది. దినచర్యలతో పాటు విశ్రాంతికి విలువనిచ్చే సమాజాన్ని సూచిస్తూ,

Team AKS www.aksias.com 8448449709 


44
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఆ యుగపు వినోద కార్యకలాపాలపై వెలుగునిస్తుంది. అదనంగా, ఇంకా, ఈ ఇటీవలి పరిశోధనలు సంగం శకం యొక్క
పాము ఆకారంలో ఒక మట్టి బొమ్మ కనుగొనబడింది, ఇది అక్కడ ప్రతిపాదిత ప్రారంభ తేదీని 600 BCEకి వెనక్కి నెట్టాయి. ప్రాచీన
నివసించిన ప్రజల సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలను తమిళ నాగరికత యొక్క కవిత్వ మరియు తాత్విక విజయాలను
సూచిస్తుంది. అర్థం చేసుకోవడానికి ఈ యుగం చాలా కీలకమైనది.

మూలాలు మరియు చారిత్రక సందర్భం కీలడిలో మరియు తమిళనాడులో ఈ ఆవిష్కరణలు


కేవలం చారిత్రక ప్రాముఖ్యతను కలిగి లేవు. వారు ద్రావిడ
క్వార్ట్జ్ తూనిక యూనిట్ యొక్క మూలానికి సంబంధించి
వారసత్వం మరియు నాగరికత చుట్టూ కేంద్రీకృతమై రాజకీయ
ఊహాగానాలు తలెత్తాయి, తమిళనాడులోని మరొక ప్రాంతమైన
సంభాషణలను ప్రారంభించారు. భారతదేశం యొక్క దక్షిణ
కంగాయం దాని జన్మస్థలం అని సిద్ధాంతాలు సూచిస్తున్నాయి.
భాగంలో లోతుగా పాతుకుపోయిన ఈ పురాతన నాగరికత ఇప్పుడు
పురాతన కాలంలో వనరులు మరియు వాణిజ్యం పరంగా
చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు యొక్క గొప్పతనాన్ని ఇది మరోసారి నొక్కిచెప్పింది.

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


45
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

13. ఇతర అంశాలు


వరల్డ్‌బుక్‌ఆఫ్‌రికార్డ్స్లో
‌ శ్రీనగర్‌తులిప్‌గార్డెన్‌ పోరాటానికి కొత్త శక్తిని ఇచ్చిందని గుర్తుచేశారు. దానినిస్ఫూర్తిగా
తీసుకుని దేశం నుంచి అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు
జమ్మూ - కశ్మీర్‌లో ని శ్రీనగర్‌లో ఉన్న ఇందిరా
రాజకీయాలను పారదోలేలా మరో క్విట్‌ ఇండియా ఉద్యమం
గాంధీ స్మారక తులిప్‌ గార్డెన్‌వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు
నిర్వహించాలని పిలుపునిచ్చారు.
దక్కించుకుంది. 68 రకాలకు చెందిన 1.5 మిలియన్ల తులిప్‌
పుష్పాలతో ఆసియాలో అతిపెద్ద గార్డెన్‌గా ఈ ఘనతసాధించింది. ఎన్‌ఎండీసీకి కొత్త చిహ్నం
ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్, గార్డెన్స్‌అండ్‌పార్క్స్‌
దేశంలోనే ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అతిపెద్ద సంస్థ అయిన
కమిషనర్‌సెక్రటరీ షేక్‌ఫయాజ్‌అహ్మద్‌కు వరల్డ్‌బుక్‌ఆఫ్‌రికార్డ్స్‌
ఎన్‌ఎండీసీ కొత్త చిహ్నాన్ని (లోగో) ఆవిష్కరించింది. సంస్థ సీఎండీ
అధ్యక్షుడు సంతోష్‌ శుక్లా గుర్తింపు పత్రాన్ని అందించారు.
అమితవ ముఖర్జీ, ఉక్కు శాఖ సెక్రటరీ నాగేంద్రనాథ్‌సిన్హాతో కలిసి
ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్‌పుష్పాల ఉద్యానవనాలు
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్యసింధియా ఈ లోగోను
ఉన్నాయి. 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లోని తులిప్‌గార్డెన్‌
విడుదల చేశారు. రెండు వరుస ఆర్థిక సంవత్సరాల్లో 40 మిలియన్‌
మాత్రం ఆసియాఖండంలోనే అతిపెద్దది.

త్రీడీ ప్రింట్ సాంకేతికతతో తపాలా కార్యాలయం

S
బెంగళూరులోనిహలసూరులో దేశంలో తొలిసారి త్రీడీ
టన్నుల రికార్డు ఉత్పత్తిని సాధించిన నేపథ్యంలో, భవిష్యత్‌వృద్ధికి
సూచికగా దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. దేశం సాధిస్తున్న
ప్రగతిని ఇది గుర్తు చేస్తోందన్నారు.
K
ప్రింట్ సాంకేతికతతో నిర్మించిన తపాలా కార్యాలయాన్ని కేంద్ర ఐటీ టెస్లా సీఎఫ్‌ఓగా భారత సంతతి వ్యక్తి
శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌వర్చువల్‌విధానంలోప్రారంభించారు.
టెస్లాకొత్త చీఫ్‌ఫైనాన్షియల్‌ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ)గా భారత
కర్ణా ట క తపాలా శాఖ కోసం మద్రాసు ఐఐటీ నిపుణుల
సంతతికి చెందిన వైభవ్‌తనేజా నియమితులయ్యారు. సీఎఫ్‌ఓ జాచరీ
ఆధ్వర్యంలోఎల్‌అండ్‌టీ సంస్థ దీన్ని పూర్తి చేసింది. ప్రత్యేకంగా
కిర్కాన్‌ వైదొలగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం
A
ముద్రించినపోస్టు క వర్‌ను ఇదే సందర్భంగా మంత్రి విడుదల
తీసుకున్నట్లు టెస్లా పేర్కొంది. అమెరికాకుచెందిన ఈ విద్యుత్‌కార్ల
చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ఈ తరహా
దిగ్గజ కంపెనీలోనే ప్రస్తుతం చీఫ్‌ అకౌంటింగ్‌ఆఫీసర్‌ (సీఏఓ)
కటడా
్ట లను మరి కొన్ని ప్రాంతాల్లో చేపడతామని ఆయన తెలిపారు.
గా పనిచేస్తున్న తనేజా (45) అదనంగా సీఎఫ్‌ఓ బాధ్యతలనూ
ఈ నూతన కార్యాలయాన్ని 1,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో
నిర్వర్తిస్తారు. 2016 మార్చిలో టెస్ లాలో చేరిన తనేజా వివిధ
నిర్మించారు.
హోదాల్లో పనిచేశారు. 2019 మార్చిలో సీఏఓగా మారారు. ఎలాన్‌
రైల్వే చరిత్రలో 508 స్టేషన్ల ఆధునికీకరణకు ఒకేసారి మస్క్‌కు చెందిన ఈకంపెనీలో కిర్కాన్‌13 ఏళ్గా
లు పనిచేస్తున్నారు.

శంకుస్థాపన ఫార్చూన్‌గ్లోబల్‌ర్యాంకుల్లో రిలయన్స్‌ముందంజ


దేశంలోరైల్వే ఒక్కటే 1.5 లక్షల మంది యువతకు బిలియనీర్‌ముకేశ్‌అంబానీకి చెందిన రిలయన్స్‌ఇండస్ట్రీస్‌
ఉద్యోగాలు అందించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 - 2023 జాబితాలో మెరుగైన స్థానాన్ని
27 రాష్ట్రాల్లో రూ.24,470 కోట్ల వ్యయంతో చేపడుతున్న 508 రైల్వే సంపాదించింది. 16 స్థానాలు ఎగబాకి 88వర్యాంకును సొంతం
స్టేషన్ల ఆధునీకరణ పనులకు ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా చేసుకుంది. భారత కంపెనీల్లో టాప్‌ర్యాంకర్‌గా రిలయన్స్‌నిలిచింది.
శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏకకాలంలో ఈ ఏడాది ఫార్చూన్‌ 500 జాబితాలో ఇండియన్‌ ఆయిల్‌
ఇన్ని స్టేషన్ల ఆ ధునీకరణకు శంకుస్థా ప న చేయడం భారతీయ కార్పొరేషన్‌94వ స్థానాన్ని సంపాదించుకుంది. గతేడాదితో పోలిస్తే
రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయమని అభివర్ణించారు. ఆగస్టు 9న 48 స్థానాలు పైకెక్కింది. ఎల్‌ఐసీ 9 స్థానాలు దిగజారి 107వ
ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమం భారతీయ స్వాతంత్య్ర ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఓఎన్‌జీసీ 158, బీపీసీఎల్‌ 233,

Team AKS www.aksias.com 8448449709 


46
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఎస్‌బీఐ 235 ర్యాంకులు దక్కించుకున్నాయి.టాటా మోటార్స్‌ జెండాను ఎగురవేసిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్ర మోదీ
ర్యాంకు 33 స్థానాలు మెరుగుపడి 337కు చేరింది. రిలయన్స్‌ నిలిచారు. ఆయన 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడారు.
ఇండస్ట్రీస్‌ఫార్చూన్‌500 జాబితాలో చోటు సంపాదించుకోవడం సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ 10 సార్లుమోదీ
20వ ఏడాది కావడం గమనార్హం. ప్రసంగించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ
చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం
విమానయాన రంగంలో లింగ సమానత్వానికి కమిటీ
కంటే ఇది ఎక్కువ కావడం విశేషం.ప్రభుత్వ గణాంకాల ప్రకారం..
దేశీయ విమానయాన రంగంలో లింగ సమానత్వాన్ని 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతతొలి ప్రధాని
సాధించడానికి సలహాలివ్వడం కోసం నలుగురు సభ్యుల కమిటీని జవహర్‌ లాల్‌ నెహ్రూ మొదటి ప్రసంగం చేశారు. 24 నిమిషాల
విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఏర్పాటు చేసింది. పాటు ఆయన మాట్లాడారు. ప్రధానిగా ఇప్పటివరకూ అత్యధిక
కమిటీలో సభ్యులుగా సీనియర్‌ అధికారులను నియమించింది. పంద్రాగస్టు ప్రసంగాలు చేసిందీ నెహ్రూనే. మొత్తంగా 17సార్లు
అందులో సుర్వితా సక్సేనా (డైరెక్టర్‌- ఆపరేషన్స్‌), ఆర్‌.పి.కశ్యప్‌ ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.మాజీ ప్రధాని ఇందిరా
(డైరెక్టర్‌ - ట్రైనింగ్‌), పవన్‌ మాలవియా (డిప్యూటీ డైరెక్టర్‌ - గాంధీ 16 సార్లు పంద్రాగస్టు నాడు మాట్ లా డా రు. 1972లో
అడ్మినిస్ట్రేషన్‌), కవిత సింగ్‌ (డిప్యూటీ డైరెక్టర్‌ - ఎయిర్‌క్రాఫ్ట్‌ సుదీర్ఘంగా 54 నిమిషాలు ప్రసంగించారు.

S
ఇంజినీరింగ్‌ డైరెక్టరేట్‌)ఉన్నారు. ఆరు నెలల్లోగా కమిటీ తన
నివేదిక/సిఫారసులను సమర్పిస్తుందని డీజీసీఏ పేర్కొంది. 2030
కల్లా అంతర్జాతీయ విమానయాన రంగంలో అన్ని వృత్తినైపుణ్య,
అత్యున్నత స్థాయిల్లో 50-50 (మహిళలు - పురుషులు) నిష్పత్తిని
62 కిలోల బరువెత్తి 8 ఏళ్ల చిన్నారి గిన్నిస్‌రికార్డు
హరియాణాకు చెందిన 8 ఏళ్ల అశ్రియా గోస్వామి 62 కేజీల
బరువెత్తి 30 సెకన్లలో 17 సార్లుక్లీన్‌ అండ్‌ జర్క్‌ వెయిట్‌లిఫ్టింగ్‌
K
సాధించాలని ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గ నై జేషన్స్‌ చేసి గిన్నిస్‌ రికార్డ్‌నెలకొల్పింది. పంచ్‌కుల జిల్లాకు చెందిన ఈ
(ఐసీఏఓ)లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, డీజీసీఏ ఈ చర్య చిన్నారి తండ్రి అవినాష్‌కుమార్‌ స్థానికంగా ఓ జిమ్‌ సెంటర్‌
తీసుకుంది. నడుపుతున్నారు. అశ్రియా మొదట్లో తండ్రి దగ్గరే వెయిట్‌లిఫ్టింగ్‌
శిక్షణ తీసుకునేది. ప్రస్తుతం అంతర్జా తీ య వెయిట్‌లి ఫ్ట ర్‌
ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాల సవరణకు కమిటీ
గుర్మెల్‌సింగ్‌ వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది. జులైలో జరిగిన
A
నూతన పాఠ్యప్రణాళికకు అనుగుణంగా 3 నుంచి 12 ప్రముఖ టీవీ కార్యక్రమం ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ షోలో
తరగతుల వరకూ ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను సవరించేందుకు ఈమె ఏకంగా 62 కేజీల బరువును ఎత్తి గిన్నిస్‌రికార్డ్‌నెలకొల్పింది.
19 మందితో ఎన్‌సీఈఆర్‌టీ ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికార
వర్గాలు వెల్లడించాయి.వీరిలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌
పద్మభూషణ్‌సుధామూర్తి ‘‘కామన్‌ఎట్‌అన్‌కామన్‌’’
సుధామూర్తి, ప్రముఖ సంగీతదర్శకుడు శంకర్‌ మహదేవన్, పుస్తకావిష్కరణ
ఆర్థికవేత్త సంజీవ్‌సన్యాల్, భారతీయ భాషా సమితిఛైర్‌పర్సన్‌చాము భిన్నమైన సంప్రదాయాలు ఉన్న చిన్న గ్రామంలో నేను
కృష్ణశాస్త్రితో పాటు పలువురు నిపుణులు ఉన్నారు. నేషనల్‌సిలబస్, పుట్టాను. పలు రకాల మనస్తత్వాలున్న మనుషులను చూస్తూ
టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ కమిటీ (ఎన్‌ఎస్‌టీసీ) అని పిలిచే పెరిగాను. ఈ పుస్తకంలో 14 రకాల ప్రత్యేకమైన పాత్రలుఉంటాయి.
దీనికి జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన (ఎన్‌ఐఈపీఏ) ఛైర్మన్‌ పుస్తకం చదువుతున్నంతసేపూ ఆ పాత్రలు మిమ్మల్ని అలరిస్తాయి.
ఎం.సి.పంత్‌నే తృత్వం వహిస్తా రు . పాఠ్యపుస్త కా లను, ఇతర సాధారణంలో అసాధారణ ఆవిష్కరణల అభిరుచిని పరిచయం
విద్యాసంబంధ సమాచారాన్ని సిద్ధంచేయడం ఈ కమిటీ ముఖ్య చేస్తాయని సుధామూర్తి తెలిపారు. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి
విధి. నిబంధనలకు అనుగుణంగా వీటిని ఎన్‌సీఈఆర్‌టీ పరిశీలించి సతీమణిగా సుపరిచుతురాలైన సుధామూర్తికి సంఘ సేవకురాలిగా,
పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తుంది. రచయిత్రిగా పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా
ఆమెరాసే చిన్నపిల్లల పుస్తకాలంటే చాలా మందికి ఇష్టం. దాదాపు
77వ స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని మోదీ రికార్డు
ఏడేళ్ల తర్వాత సుధామూర్తి ‘‘కామన్‌ఎట్‌అన్‌కామన్‌’’ పేరిట మరో
చారిత్రకఎర్ర కోట నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల

Team AKS www.aksias.com 8448449709 


47
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
చిన్నపిల్లల పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. పద్మభూషణ్‌ సుధామూర్తి ప్రతిపాదనకు బ్రిక్స్‌భాగస్వామ్య పక్షాలు మద్దతు పలుకుతాయని
73వ పుట్టినరోజు సందర్భంగా పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఈ ఆశిస్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. దక్షిణార్థ గోళంలోని
విషయాన్ని వెల్లడించింది. తన స్వస ్థ ల ంలో ప్రేరణ పొందిన దేశాలకు బ్రిక్స్‌ ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు.
విషయాలను ఈ పుస్త క ంలో పొందుపరిచినట్ లు సుధామూర్తి త్వరలో భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సులోనూ ఈదేశాలకు
తెలిపారు. 2017లో వెలువడిన ‘త్రీ థౌజండ్‌స్టిచెస్‌’ తర్వాత ఆమె ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
నుంచి వస్తున్న ఈచిన్నపిల్లల పుస్తకాన్ని అక్టోబరులో మార్కెట్లోకి
రమఫోసా, మోదీ భేటీ
తీసుకురానున్నామని పుస్తక ప్రచురణ సంస్థ తెలిపింది.
దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు రమఫోసాతో మోదీ భేటీ
బ్రిక్స్‌విస్తరణకు భారత్‌మద్దతు అయ్యారు. దక్షిణార్థగోళంలోని దేశాల గళాన్ని గట్టిగా వినిపించే
బ్రిక్స్‌విస్తరణకు భారత్‌మద్దతు పలికింది. ఏకాభిప్రాయం దిశగా పని చేయాలని అనుకున్నారు.ద్వైపాక్షిక అంశాల్లో పురోగతిని
ఆధారంగా కూటమిని విస్తరించేందుకు సిద్ధమేనని ప్రధాన మంత్రి సమీక్షించారు.
నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.భాగస్వామ్య దేశాల పరస్పర
24వ కార్గిల్‌విజయ్‌దివస్‌
సహకారంతో ముందుకు వెళ్లడాన్ని స్వాగతిస్తామని వెల్లడించారు.
24వకార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా లద్దాఖ్‌లోని

S
దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్‌బ ర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్‌
దేశాధినేతల ప్లీనరీలో ప్రధాని ప్రసంగించారు. ఈ సమావేశంలో
బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా అధ్యక్షులు లూలా డ సిల్వా, జిన్‌పింగ్,
రమఫోసాతో పాటు రష్యా విదేశాంగ మంత్రి పాల్గొన్నారు. ఆఫ్రికన్‌
కార్గిల్‌లో తొలి మహిళాపోలీస్‌స్టేషన్‌ను అడిషనల్‌డైరెకర్
్ట ‌జనరల్‌
ఆఫ్‌ పోలీస్‌ఎస్‌.డి.సింగ్‌ జామ్వాల్‌ ప్రారంభించారు. ఈ పోలీస్‌
స్టేషన్‌లో ప్రత్యేకంగా మహిళలపై నేరాలను పరిష్కరిస్తుందని
K
ఆయన తెలిపారు.
యూనియన్‌కుజీ-20లో శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలన్న తమ
A

Team AKS www.aksias.com 8448449709 


48
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్
సెప్టెంబరు - 2023

Free BookLet Telugu


UPSC / APPSC / TSPSC
Coaching & Test Series
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

14. తెలంగాణ
వరి విస్తీర్ణం పెరుగుదలలో దేశంలోనే తెలంగాణ ప్రథమం ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. ఉద్యోగులకు సంబంధించి
అదనంగా పది సిఫార్సులు చేశారు. దీంతోరవాణా శాఖ
ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో తెలంగాణలో
మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ శాసనసభలో, మండలిలో
రెండు పంటల సాగు విస్తీర్ణం 4.65 లక్షల హెక్టార్ల మేర పెరిగింది.
బిల్లుప్రవేశపెట్ టా రు . రెండు సభలూ ఏకగ్రీవంగా ఆమోదం
నాలుగు పంటల సాగు 1.92 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. కేంద్ర
తెలిపాయి. ఉభయ సభలు ఆమోదించిన బిల్లుకు గవర్నర్‌ఆమోదం
వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం
తెలిపితే చట్టం అవుతుంది.
వెల్లడైంది. ఆగస్టు 18వ తేదీ వరకు సేకరించిన గణాంకాలను
తాజాగా వెల్లడించారు. రాష్ట్రంలో వరి, నూనెగింజల సాగు రెండేళ్ల తెలంగాణ ఐటీ శాఖకు రెండు డిజిటెక్‌అవార్డులు
కంటే పెరిగింది. గతఏడాది ఇదే సమయంతో పోలిస్తే వరి 4.42
అత్యున్నత సాంకేతికత రూపొందించి వినియోగించు
లక్షల హెక్టార్లు, నూనెగింజలు 0.23 లక్షల హెక్టార్ల మేర పెరిగింది.
కున్నందుకు తెలంగాణ ఐటీ శాఖకు రెండు పురస్కారాలు
దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 15 లక్షల హెక్టార్ల మేర పెరగగా
అందులో 30% వాటా తెలంగాణదే. ఈ విషయంలో దేశంలోనే

S
తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్,
ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లు ఉన్నాయి.
లభించాయి.గోవాలో జరుగుతున్న ఈటీ గవర్నమెంట్‌ డిజిటెక్‌
- 2023 సదస్సులో బిహార్‌ ఐటీమంత్రి మహమ్మద్‌ ఇస్రాయిల్‌
మన్సూరి చేతుల మీదుగా ఈ అవార్డులను ఐటీ శాఖలోని ఎమర్జింగ్‌
K
టెక్నాలజీస్‌డైరెకర్
్ట ‌రమాదేవి లంక అందుకున్నారు. రోడ్డుభద్రతపై
ఏఐ వినియోగంపై యునెస్కోతో తెలంగాణ ప్రభుత్వ ఇంటెలిజెంట్‌ సొల్యూషన్స్‌ ఫర్‌ రోడ్‌ సేఫ్టీ త్రూ టెక్నాలజీ

ఒప్పందం అండ్‌ఇంజినీరింగ్‌ (ఐరాస్తే), వన్యప్రాణులను గుర్తించేందుకు


రూపొందించిన వైల్డ్‌లైఫ్‌ స్పీసిస్‌ ఐడెంటిఫికేషన్స్‌ సిస్ట మ్ ‌ అనే
కృత్రిమమేధ (ఏఐ) వినియోగంలో ఐక్యరాజ్య సమితి
సాంకేతికతలకు ఈ పురస్కారాలు లభించాయి.
A
(యూఎన్) సూచించిన మార్గ ద ర్శకాలు, విలువల అమలుకు
తెలంగాణ ప్రభుత్వం, యునెస్కో సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. తెలంగాణ శాసనసభలో 4 బిల్లులకు ఆమోదం
ఈరెండు సంస్థలు కలిసి విలువలతో కూడిన ఏఐ అభివృద్ధికి గతంలో గవర్నర్‌ తమిళిసై తిప్పి పంపిన నాలుగు
అవసరమైన వాతావరణం కల్పించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ బిల్లులను మరోసారి శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు.
ఐటీ శాఖ, యునెస్కో అవగాహన ఒప్పందంచేసుకున్నాయి. తెలంగాణ పురపాలకచట ్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్‌
ఆదివారం ఇక్కడ యునెస్కో డైరెక్టర్ మారియా గ్రజియా, ఐటీశాఖ ప్రవేశపెట్టారు. తెలంగాణ పబ్లిక్‌ఎంప్లాయిమెంట్‌రెగ్యులేషన్‌చట్ట
ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక ్ట ర్ రమాదేవి ఒప్పంద పత్రాలపై సవరణ బిల్లును మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. తెలంగాణ
సంతకాలుచేశారు. స్టేట్‌ ప్రైవేటు యూనివర్సిటీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌

ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ ఉభయ సభల ఆమోదం అమెండ్‌మెంట్‌ బిల్లును మంత్రిసబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెట్టారు.
తెలంగాణ పంచాయతీరాజ్‌ చట ్ట సవరణబిల్లును మంత్రి
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు అసెంబ్లీ
ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టారు. సుపరిపాలన కోసమే
ఆమోదం పొందింది.గవర్నర్‌ తమిళిసై రవాణా, రహదారులు
భద్రాచలం పంచాయతీని మూడు భాగాలుగా విభజించామన్నారు.
- భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర
అన్నింటినీ ఆమోదించాలని మంత్రులు ప్రతిపాదించగా శాసనసభ
అధికారులతో సమావేశమై బిల్లులోని అంశాలపై చర్చించారు.
ఆమోదించింది. ఈ నాలుగు బిల్లులను తిరిగి ఆమోదం కోసం
అనంతరం ముసాయిదా బిల్లుకు అంగీకారం తెలిపి అసెంబ్లీలో
ప్రభుత్వం గవర్నర్‌కు పంపించనుంది.

Team AKS www.aksias.com 8448449709 


50
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

15. ఆంధ్రప్రదేశ్
వలసల కారణంగా 0.4% జీడీపీ కోల్పోనున్న ఏపీ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్‌
జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. సీజేగా ప్రమాణం
వలసల కారణంగా 6 రాష్ట్రాల జీఎస్‌డీపీ పెరిగితే, మరో 6
అనంతరం జస్టిస్‌ఠాకుర్‌.. నేరుగా హైకోర్టుకు చేరుకుని జస్టిస్‌ఏవీ
రాష్ట్రాల జీఎస్‌డీపీ తగ్గనున్నట్లు ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. వ్యక్తులు
శేషసాయితో కలిసి కేసుల విచారణ చేపట్టారు.
ఐటీ రిటర్నులు దాఖలుచేస్తున్న చోటు, పాన్, ఆధార్‌కార్డుల్లో ఉన్న
సీజే నేపథ్యమిది..
చిరునామాల ఆధారంగా ఈ వలసలను లెక్కించినట్లు పేర్కొంది.
వీటి ప్రకారం కేరళ (2.5%), దిల్లీ (2.5%), తమిళనాడు జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన
(1.3%), గుజరాత్‌ (0.5%), కర్ణాటక (0.5%), మహారాష్ట్ర న్యాయమూర్తిజస్టిస్‌ టీఎస్‌ ఠాకుర్‌కు సోదరుడు. స్వరాష్ట్రం
(0.4%) జీఎస్‌డీపీ 7.8% పెరిగితే ఉత్తర్ప్ర
‌ దేశ్‌(-2.5%), బిహార్‌ జమ్మూకశ్మీర్‌. 1964 ఏప్రిల్‌ 25న జన్మించారు. 1989
(-2.2%), రాజస్థాన్‌(-1.0%), మధ్యప్రదేశ్‌(-0.9%), ఒడిశా అక్టోబరు 18న దిల్లీ, జమ్మూకశ్మీర్‌బార్‌కౌన్సిళ్లలో న్యాయవాదిగా
(-0.6%), ఆంధ్రప్రదేశ్‌(-0.4%), పశ్చిమ బెంగాల్‌(-0.2%) పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్‌ న్యాయవాది
ల జీఎస్‌డీపీ 7.8% తగ్గనున్నట్లుతెలిపింది.

S
ఆంధ్రప్రదేశ్‌హైకోర్టు సీజేగా జస్టిస్‌ధీరజ్‌సింగ్‌ఠాకుర్‌
ప్రమాణం
హోదా పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్‌ హైకోర్టు
న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్‌ 10న
బాంబే హైకోర్టుకు బదిలీఅయ్యారు. ఏపీ హైకోర్టులో 37 మంది
న్యాయమూర్తుల నియామకానికి ఆమోదముంది. ప్రస్తుతం సీజే
K
ఏపీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్‌ నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది.
ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి
A

Team AKS www.aksias.com 8448449709 


51
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


52
సెప్ట ెంబరు 2023 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


53
For Quick Updates releated to Competitive
Exams, Must join our Telegram, WhatsApp
groups…
To join Scan this….

మీకు వాట్సాప్ స్టేటస్ ద్వారా అప్డేట్స్ తెలియాలంటే మా


నెంబర్ 8074932776 save చేసుకొని, వాట్సాప్ లో
మీ పేరు, జిల్లా పేరు పంపండి.

You might also like