Professional Documents
Culture Documents
TM September 2023 Current Affairs - AKSIAS F - 230905 - 162435
TM September 2023 Current Affairs - AKSIAS F - 230905 - 162435
2023
Monthly
Booklet
S
K
A
ముందుమాట
S
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఉద్యోగం పొందాలంటే - ఆయా ప్రభుత్వ విధానాలు-పథకాలు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక,
భౌగోళిక, సామాజిక, సమకాలీన అంశాలపై లోతైన అధ్యయనం మరియు విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించుకున్న వారు
మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలరు.
K
పైన చెప్పబడిన అన్ని అంశాలను స్పృశిస్తూ, తెలుగులో లభించని సమాచారాన్ని 3600 కోణంతో సమగ్రంగా - ప్రిలిమ్స్,
మెయిన్స్ పరీక్షలకు ఉభయ తారకంగా, పరీక్షల డిమాండ్ కు తగ్గట్టుగా ఎ.కె.ఎస్. కరెంట్ ఎఫైర్స్ ప్రతి విభాగాన్ని ఆయా
నిష్ణాతులయిన విషయ నిపుణులచే రూపొందించి మీ ముందుకు తీసుకురావడమైనది.
A
ఢిల్లీ మరియు హైదరాబాద్ లోని అత్యుత్తమ ఫ్యాకల్టీచే గ్రూప్-1,2(ఎపిపిఎస్.సి/టిఎస్ పి ఎస్ సి) బ్యాచ్ లకు అడ్మిషన్లు
జరుగుచున్నవి, గ్రూప్-1 టెస్ట్ సీరీస్లు జరుగుచున్నవి. వివరాల కొరకు మా ఆఫీసునందు, ఈ-మెయిల్, ఫోన్ లేదా ఆన్ లైన్
ద్వారా సంప్రదించగలరు.
TSPSC విడుదల చేసిన గ్రూప్ 1 తో పాటు ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా సమగ్రంగా, పూర్తిగా పోటీ పరీక్షల
దృక్కోణం తో రూపొందించిన ప్రత్యేక బుక్ లెట్స్ అతి త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి, పాఠకులు గమనించగలరు.
M.S. Shashank
విషయ సూచిక
1. భారత రాజ్యాంగం - పరిపాలన............................................................................................ 7-9
బ్రిటీష్కాలం చట్టాలకు ప్రక్షాళన. క్రిమినల్ చట్టాల సవరణ . .............................................................7
ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ (PRP) బిల్లు, 2023................................................................. 7
అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023 ........................................................................................8
రాజ్యసభ సభ్యులుగా 9 మంది ప్రమాణం........................................................................................9
ఏడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర............................................................................................9
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో ముగింపు..........................................................9
‘కేరళం’గా కేరళ......................................................................................................................10
పార్లమెంటులో పలు బిల్లులకు ఆమోదం.......................................................................................10
S
డేటా పరిరక్షణ, మధ్యవర్తిత్వ బిల్లులకు లోక్సభ ఆమోదం................................................................10
లోక్సభలో 15 బిల్లులకు ఆమోదం.............................................................................................11
రాజ్యసభలో అడ్వొకేట్స్(సవరణ) బిల్లు - 2023కు ఆమోదం..........................................................11
K
లోక్సభలో జనన, మరణ సవరణ బిల్లుకు ఆమోదం.......................................................................11
పార్లమెంటు పనితీరుపై అధ్యయన నివేదిక....................................................................................11
4. పర్యావరణం...................................................................................................................17-23
భారతదేశం 14 సంవత్సరాలలో ఉద్గారాల రేటును 33 శాతం తగ్గించింది..........................................17
“Still unprepared” నివేదిక.................................................................................................18
పశ్చిమ ట్రాగోపన్....................................................................................................................19
పార్కాచిక్ గ్లేసియర్..................................................................................................................20
గల్ఫ్ స్ట్రీమ్ సిస్టమ్.....................................................................................................................20
S
మెరైన్ హీట్ వేవ్స్(MHWs) ...................................................................................................21
అత్యంత వేడి నెలగా 2023 - జులై రికార్డు ................................................................................23
K
దేశీయ తొలి హైడ్రోజన్బస్సు ప్రారంభం......................................................................................23
ఎన్జీటీ ఛైర్పర్సన్గా జస్టిస్ప్రకాశ్శ్రీవాస్తవ.................................................................................23
S
బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో చివరిరోజు కేంద్ర హోంశాఖ
మంత్రి అమిత్షా ప్రతిపాదనలను లోక్సభలో ప్రవేశపెట్టారు.
S
గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్షను మాత్రమే పరిగణనలోకి
తీసుకుంటుంది మరియు ఆరు నెలల పాటు PRG నుండి ఆదేశాలు
అందినప్పటికీ ప్రచురణకర్త ముద్రణను కొనసాగిస్తున్నారు. ఈ దశ
వర్తించే పరిధి
రిజిస్ట్రేషన్ తిరస్కరణ, జరిమానాలు విధించడం లేదా సస్పెన్షన్/ మినహాయింపులను కూడా తీసుకువస్తుంది. ఈ మినహాయింపులు
రద్దు చేయడంపై అప్పీళ్లను వింటుంది. పర్యావరణానికి రాజీ పడకుండా అభివృద్ధి ప్రాజెక్టులను సులభతరం
చేయడానికి ఉద్దేశించబడ్డాయి. మినహాయించబడిన వర్గాలు:
పుస్తకాలు మరియు డిజిటల్ సమాచారం యొక్క మినహాయింపు
1. ప్రభుత్వం నిర్వహించే రైలు మార్గం లేదా పబ్లిక్ రోడ్డు పక్కన
ఒక వ్యూహాత్మక చర్యలో, పుస్త కా లు విద్యా మంత్రిత్వ
ఉన్న అటవీ భూమి, నివాసం లేదా రైలుకు ప్రాప్యతను
శాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి, PRP బిల్లు దాని పరిధి నుండి
అందిస్తుంది మరియు గరిష్టంగా 0.10 హెక్టార్ల వరకు
పుస్తకాలను మినహాయించింది. ఈ స్పష్టమైన వ్యత్యాసం ప్రత్యేకంగా
రోడ్డు పక్కన సౌకర్యాలను అందిస్తుంది.
పీరియాడికల్స్పై మెరుగైన దృష్టి మరియు నియంత్రణను
నిర్ధారిస్తుంది. 2. అంతర్జాతీయ సరిహద్దులు లేదా నియంత్రణ రేఖ లేదా
వాస్త వ నియంత్రణ రేఖ వెంబడి వంద కిలోమీటర్ల
అంతేకాకుండా, ప్రింటింగ్ ప్రెస్ల ప్రక్రియను బిల్లు
దూరంలో ఉన్న అటవీ భూమి, జాతీయ భద్రతకు
5. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1927 ప్రకారం లేదా అక్టోబరు తీవ్రచర్చనీయాంశమైన ‘దిల్లీ సర్వీసుల బిల్లు’ (జాతీయ
25, 1980 నాటికి ప్రస్తుతం ఉన్న ఏదైనా ఇతర చట్టం రాజధాని ప్రాంత సవరణబిల్లు - 2023) సహా ఏడు బిల్లులు
ప్రకారం అటవీ ప్రాంతంగా ప్రకటించబడని లేదా నోటిఫై చట్టం రూపం దాల్చాయి. పార్లమెంటు ఉభయ సభలుఆమోదించిన
S
చేయని భూముల్లో పెరిగిన చెట్లు లేదా చెట్ల పెంపకం. ఈ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సమ్మతిని తెలిపారు.
దేశ పౌరుల డిజిటల్ హక్కులను బలోపేతం చేయడంతో పాటు
వ్యక్తిగత సమాచారదుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా
K
బిల్లు పరిరక్షణ మరియు అభివృద్ధిని సమతుల్యం చేయడానికి
ఝుళిపించేందుకు డేటాప్రొటెక్షన్చట్టాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రపతి
ఒక సమగ్ర విధానాన్ని అందజేస్తుండగా, దాని ఆమోదం
ఆమోదం తెలపటంతో జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు,
సమయంలో కొన్ని ఆందోళనలు లేవనెత్తబడ్డాయి. జాతీయ భద్రతా
జన్ విశ్వాస్ (సవరణ) బిల్లు, ఐఐఎం (సవరణ)బిల్లు, జాతీయ
ప్రాజెక్టుల కోసం సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉన్న అటవీ
దంత వైద్య కమిషన్ (సవరణ) బిల్లు, సముద్ర ప్రాంత ఖనిజాల
భూమిని మినహాయించడం వల్ల జమ్మూ & కాశ్మీర్ మరియు
A
(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు కూడా చట్ట రూపం
ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాలలో జీవవైవిధ్యం మరియు
దాల్చాయి.
అటవీ విస్తీర్ణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విమర్శకులు
వాదిస్తున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో
మొత్తంగా 27 అవిశ్వాస తీర్మానాలు ఓటింగ్ వరకు పిలిచేవారని గుర్తు చేశారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం కేరళ
వెళ్లాయి. మొరార్జీ దేశాయ్(1979) మాత్రం ఓటింగ్జరగకుండానే అని పిలుస్తున్నారని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని మొదటి
ప్రధాని పదవికి రాజీనామా చేశారు. షెడ్యూల్లో మారాష్ట్రం పేరును కేరళ అని రాశారు. రాజ్యాంగంలోని
ఆర్టికల్3 ప్రకారం దానిని ‘కేరళం’గా సవరించాలి. రాజ్యాంగంలోని
22 అవిశ్వాస తీర్మానాలు డివిజన్ ఓటు వరకూ వెళ్లగా
ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్నఅన్ని భాషల్లో తక్షణమే మార్పులు
తాజా తీర్మానంతో కలిపి ఐదుసార్లు మూజువాణి (వాయిస్)
చేయాలి. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంచేసి కేంద్ర ప్రభుత్వానికి
ఓటుతోనే అవి వీగిపోయాయి.
పంపిస్తోంది’’ అని సీఎం విజయన్ అన్నారు. ఈతీర్మానానికి
డివిజన్ఓ టింగ్ జరిగిన ప్రతిసారీ (1993 మినహా) ఎటువంటి సవరణలు ప్రతిపాదించకుండా కాంగ్రెస్నేతృత్వంలోని
అనుకూల, వ్యతిరేక ఓట్ల మధ్య భారీతేడా కనిపించింది. 1993లో యూడీఎఫ్ఆమోదించింది. అనంతరం స్పీకర్ఎ.ఎన్.షంషీర్ఈ
కేవలం 14 ఓట్ల తేడాతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పీవీ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 251 ఓట్లు తీర్మానానికి
అనుకూలంగా రాగా.. 265 వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో అది
పార్లమెంటులో పలు బిల్లులకు ఆమోదం
కూడావీగిపోయింది.
S
డివిజన్ ఓటింగ్ జరిగిన 22 తీర్మానాల్లో తొమ్మిది సార్లు
200 ఓట్ల తేడాతో తీర్మానాలు వీగిపోగా మరో 10 సార్లు 100-
విశ్వవిద్యాలయాల్లోపరిశోధనలను ప్రోత్సహించేలా
‘జాతీయ పరిశోధన ఫౌండేషన్’ ను ఏర్పాటు చేయడానికి
పార్లమెంటు ఆమోదం తెలిపింది. లోక్సభ ఆమోదించిన ఈ బిల్లుకు
K
రాజ్యసభ మూజువాణి ఓటుతో సమ్మతి తెలిపింది. వి.విజయసాయి
200 ఓట్ల తేడా కనిపించింది. మిగతావాటిలో వందకు తక్కువ
రెడ్డి, అయోధ్య రామిరెడ్డి (వైకాపా), కనకమేడల రవీంద్రకుమార్
ఓట్ల తేడా ఉంది.
(తెదేపా) ఈ బిల్లును స్వాగతించారు. కేవలం ఆరుగురే మాట్లాడారు.
ఇందిరాగాంధీ అత్యధికంగా 15 సార్లు, లాల్బహదూర్
డిజిటల్ డేటా పరిరక్షణ బిల్లు, తీర ప్రాంతాల్లోచేపలసాగు
శాస్త్రి, పీవీ నరసింహారావు మూడుసార్లు, మొరార్జీ దేశాయ్
A
కార్యకలాపాల్లో అపరాధాలకు శిక్ష లేకుండా చూసే ‘కోస్టల్ఆక్వా
రెండుసార్లు, అటల్ బిహారీ వాజ్పేయీ, జవహర్లాల్ నెహ్రూ,
అథారిటీ (సవరణ) బిల్లు’ను కూడా పార్లమెంటు ఆమోదించింది.
రాజీవ్ గాంధీ ఒక్కోసారి అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. మోదీ
రెండుసార్లు అవిశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. డేటా పరిరక్షణ, మధ్యవర్తిత్వ బిల్లులకు లోక్సభ ఆమోదం
దేశపౌరుల ప్రైవసీకి రక్షణ కల్పించే ‘డిజిటల్పర్సనల్డేటా
‘కేరళం’గా కేరళ
ప్రొటెక్షన్బిల్లు - 2023’కు లోక్సభ ఆమోదం లభించింది. విపక్షాల
తమరాష్ట్రం పేరును కేరళంగా మార్చాలంటూ కేంద్ర
నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు.
ప్రభుత్వానికి కేరళ శాసనసభ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ
విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు రూ.50,000 కోట్ల నిధులతో
తీర్మానాన్ని పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించింది. కొత్త
‘జాతీయ పరిశోధన ఫౌండేషన్’ (ఎన్ఆర్ఎఫ్)ను నెలకొల్పేందుకు
పేరును అధికారికంగా మార్పు చేయాలని కోరుతూ ఆతీర్మానాన్ని
ఉద్దే శించి న బిల్లును మంత్రి జితేంద్ర సింగ్ లోక్స భలో
కేంద్రానికి పంపించనున్నారు. పేరు మార్పునకు సంబంధించిన
ప్రవేశపెట్టారు. మధ్యవర్తిత్వానికి అవసరమైన చట్టబద్ధ ఏర్పాట్లు
తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్సభలో ప్రవేశపెట్టారు.
చేసి, న్యాయస్థానాలపై ఒత్తిడి తగ్గించే బిల్లును కూడా లోక్సభ
ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ కేరళ పేరును అన్ని
ఆమోదించింది. మధ్యవర్తిత్వానికి ఇది వెన్నెముకగా నిలుస్తుందని
భాషల్లో కేరళంగా మార్చాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. తమ
న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్మేఘ్వాల్ పేర్కొన్నారు. తక్కువ
రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళం’అని
ఖర్చుతో వివాదాలను పరిష్కరించుకునేలా తటస్థ తృతీయపక్షం
S
న్యాయవాద వృత్తిని ఒకే చట్టం (అడ్వొకేట్స్చట్టం 1961)
తో నియంత్రించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అడ్వొకేట్స్ (సవరణ)
వాటా ఇస్తా రు . బయోడైవర్సిటీ నేరాలను నేర శిక్షాస్మృతి
నుంచితప్పిస్తారు.
2. ఆర్థిక వ్యవస్థ
ఏఐ ఆధారిత ‘ఇన్వెస్ట్మెంట్ఫండ్’ కెనరా డిజిటల్రూపీయాప్తో స్కాన్చేయొచ్చు. తద్వారా డిజిటల్
దేశీయ ఆర్థిక సేవల సంస్థ అయిన సావర్ట్, తొలిసారిగా కరెన్సీలో చెల్లింపులుచేయొచ్చు. ఈ ఫీచరు ప్రస్తుత యూపీఐ
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత టెక్నాలజీ విభాగంలో క్యూఆర్ కోడ్ల ద్వారానే పనిచేస్తుంది.అంటే సీబీడీసీకి విడిగా
‘ది యాడ్ అస్ట్రా ఫండ్’ అనేపెట్టుబడి పథకాన్ని హైదరాబాద్లో క్యూఆర్కోడ్ల అవసరం ఉండదు.
ఆవిష్కరించింది. సంప్రదాయ పెట్టుబడి విధానాలకు భిన్నంగా, అనుసంధానమై ఉన్న ఖాతా నుంచి సీబీడీసీ వాలెట్లోకి
వినూత్న పరిశోధనతో, కొత్త పోకడలతో పెట్టు బ డిదార ్ల కు కరెన్సీని లోడ్చేయాలి.
అధిక లాభాలు తెచ్చి పెట్టే ప్రయత్నం చేస్తుందని సావర్ట్ సీఈఓ
సీబీడీసీవాలెట్ ఉన్న ఏ వ్యక్తికైనా డిజిటల్ కరెన్సీని బదిలీ
సంకర్ష్చ
ంద్ర వెల్లడించారు. ఎక్కడ పెట్టుబడులు పెడితే అధిక
చేయొచ్చు. సీబీడీసీక్యూఆర్ ఆధారిత చెల్లింపులను ఎవరికైనా
లాభాలు వస్తా య నేది గుర్తించేందుకు అధునాతన ప్రాసెస్
చేయొచ్చు. ఎవరి నుంచైనా పొందొచ్చు.
ఆటోమేషన్, రీసెర్చ్టెక్నాలజీని అనుసరిస్తామని ఆయన తెలిపారు.
వ్యాపారులకు సైతం యూపీఐ లేదా సీబీడీసీ క్యూఆర్
S
తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.5%: ఇక్రా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 - 24) ఏప్రిల్- జూన్లో
భారత ఆర్థిక వ్యవస్థవృద్ధి రేటు 8.5 శాతానికి పెరిగే అవకాశం
ఆధారిత చెల్లింపులు చేయొచ్చు.
S
బిలియన్ డాలర్ల (రూ.2.64 లక్షలకోట్ల)కు పరిమితమయ్యాయి.
2022 జులై ఎగుమతులు 35.24 బిలియన్ డాలర్లు (రూ.2.89
లక్షల కోట్లు) కావడం గమనార్హం.
భారత వృద్ధి రేటు 2031 కల్లా రూ.550 లక్షల కోట్లు
భారతఆర్థిక వ్యవస్థ సగటున 6.7% చొప్పున వృద్ధిని
నమోదు చేస్తే 2031 నాటికి 6.7 లక్షల కోట్ల డాలర్ల (సుమారు
K
రూ.550 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉందని ఎస్అండ్పీ గ్లోబల్
ఇదేసమయంలో దిగుమతులు కూడా 63.77 బి.డాలర్ల
నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపరిమాణం
నుంచి 17% క్షీణించి 52.92 బి.డాలర్ల (రూ.4.34 లక్షల కోట్ల)కు
3.4 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.281 లక్షల కోట్లు) గా
తగ్గాయి. ఫలితంగా వాణిజ్య లోటు (ఎగుమతులు - దిగుమతుల
ఉంది. 2022 - 23లో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదైన
బిల్లుల మధ్య వ్యత్యాసం) 25.43 బి.డాలర ్ల నుంచి 20.67
సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులకు
A
బి.డాలరకు
్ల (రూ.1.7 లక్షల కోట్లు) పరిమితమైంది. పెట్రోలియం,
తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కీలక రేట్లు భారీగా
రత్నాభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు నెమ్మదించాయి.
పెంచినందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6 శాతానికి
ఈఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జులై మధ్య మొత్తం పరిమితం కావచ్చని ఎస్అండ్పీ విశ్లేషించింది.
ఎగుమతులు 14.5% తగ్గి 136.22 బి.డాలర్లుగా నమోదయ్యాయి.
తలసరి ఆదాయం 4500 డాలర్లకు
దిగుమతులు 13.79% తగ్గి 213.2 బి.డాలర్లకు పరిమితమయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జులైలో పసిడి దిగుమతులు 2.7% 2024 నుంచి 2031 వరకు సగటున భారత్6.8% వృద్ధి
పెరిగి 13.2 బి.డాలరకు
్ల చేరాయి. అంతర్జాతీయంగా ఇంకా సవాళ్లు రేటుతో సాగొచ్చని అంచనా.తద్వారా 2031 నాటికి ఆర్థిక వ్యవస్థ
ఉండటంతో, మనదేశ ఎగుమతులకు కేంద్రాలైన అమెరికా, ఐరోపా ప్రస్తుత 3.4 లక్షల కోట్ల డాలర్ల నుంచి 6.7 లక్షల కోట్ల డాలర్లకు
దేశాలు తక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాయని వాణిజ్య చేరే అవకాశం ఉంటుంది. తలసరి ఆదాయం 4,500 డాలర్ల
కార్యదర్శి సునీల్భర్తవాల్వెల్లడించారు. (సుమారు రూ.3.72 లక్షల)కు పెరగొచ్చని ఎస్అండ్పీ గ్లోబల్
రేటింగ్స్, క్రిసిల్, ఎస్అండ్పీ గ్లోబల్మార్కెట్ఇంటెలిజెన్స్ముఖ్య
15 నెలల గరిష్ఠానికి రిటైల్ద్రవ్యోల్బణం
ఆర్థికవేత్తలు సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది.
జులైలోరిటైల్ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠానికి చేరింది. భారత ఆర్థికవ్యవస ్థ తాను ఆకాంక్షిస్తున్న లక్షిత మార్గంలో
గత నెలలో ఇది 7.44 శాతానికి పెరిగింది. 2022 ఏప్రిల్లోని పయనించేందుకు, ప్రభుత్వమూలధన కేటాయింపులు కీలక పాత్ర
7.79% తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి.రిజర్వ్బ్యాంక్ఆఫ్ఇండియా పోషిస్తాయని వివరించింది. మౌలిక, తయారీరంగాల్లో ప్రైవేట్రంగ
(ఆర్బీఐ) నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ నియంత్రిత లక్ష్యమైన 6 పెట్టుబడులూ పెరుగుతాయని వెల్లడించింది.
S
K
A
3. అంతర్జాతీయ సంబంధాలు
కంబోడియా ప్రధానమంత్రిగా హన్మనెట్ పాకిస్థాన్పార్లమెంటు రద్దు
దీర్ఘకాలంగా పాలిస్తున్న నియంత నేత హన్సెన్తనయుడు పాకిస్థాన్జాతీయ అసెంబ్లీ రద్దయింది. ప్రధాని షెహబాజ్
హన్ మనెట్ (45)నుప్రధానమంత్రిగా కంబోడియా పార్లమెంటు షరీఫ్ విజ్ఞ ప్తి మేరకు ప్రస్తుత ప్రభుత్వానికి మూడు రోజుల
ఆమోదించింది. కంబోడియా జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి పదవీకాలం ఉండగానే అధ్యక్షుడు ఆరిఫ్అల్వీ పార్లమెంటును రద్దు
జులైలో మనెట్ఎన్నికయ్యారు. సైన్యాధిపతిగా సేవలందించినతర్వాత చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక నోటిఫికేషన్
కంబోడియా పాలన పగ్గాలు దక్కించుకున్న హన్సెన్ దాదాపు విడుదలైంది. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం..
నాలుగుదశాబ్దాలుగా అధికారంలో ఉన్నారు. ఆసియాలోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రధాని
అత్యంత ఎక్కువ కాలం అధికారంలోఉన్న దేశాధినేతగా గుర్తింపు నేతృత్వంలోని కేబినెట్సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు
పొందారు. మానవ హక్కుల్ని కాలరాస్తున్నారనే అభియోగాలను ఆనోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కంబోడియా ఎదుర్కొంటున్న తరుణంలో తాజా పరిణామం చోటు భవిష్యత్తుకు దిక్సూచి బ్రిక్స్: ప్రధాని మోదీ
చేసుకుంది. నూతన కేబినెట్లోనూ నేతల వారసులకే సముచిత
స్థానం లభించింది.
S
థాయ్లాండ్ప్రధానిగా థావిసిన్ఎన్నిక
థాయ్లాండ్ప్రధానిగా ఆ దేశ ప్రముఖ రియల్ ఎస్టేట్
భవిష్యత్తుకు బ్రిక్స్ సదస్సు దిక్సూచిగా నిలుస్తుందని
ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు
సహకారానికి సంబంధించిన అంశాలను గుర్తించడానికి ఇదో
చక్కని అవకాశమని, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించడానికి
K
దిగ్గజం శ్రెథ్థా థావిసిన్ ఎన్నికయ్యారు. పార్లమెంటులో తాజాగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. 15వ బ్రిక్స్ సదస్సులో
నిర్వహించిన ఓటింగ్లో మాజీ ప్రధానితక్సిన్ షినవత్రకు చెందిన పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్బర్గ్చేరుకున్నారు.
ఫ్యూథాయ్ పార్టీ నేతృత్వంలోని కూటమి గెలిచింది.మొత్తం 727 ఈ మేరకు ప్రధాని మాట్లాడారు. దక్షిణార్థ గోళంలోని ఆందోళనలపై
ఓట్లలో థాయ్ పార్టీ కూటమికి 482 ఓట్లు వచ్చాయి. దీంతో చర్చించడానికి, కొత్త ఆలోచనలకు బ్రిక్స్ వేదికగా మారింది.
ప్రధానిగా రియల్ఎస్టేట్దిగ్గజం థావిసిన్ను ఎన్నుకున్నారు. రెండు అభివృద్ధి లో అసమానతలను తొలగించడానికి, బహుముఖ
A
మిలిటరీ అనుకూల పార్టీలతో పాటు మొత్తం 11 పార్టీల సంకీర్ణ వ్యవస్థను సంస్కరించడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
కూటమికి థావిసిన్నేతృత్వం వహించనున్నారు. 2019 తర్వాత ప్రత్యక్షంగా బ్రిక్స్సదస్సు జరగడం ఇదే తొలిసారి.
బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదు.
పాక్ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ఉల్హఖ్కాకర్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాల కూటమి అయిన
పాకిస్థాన్ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పార్లమెంట్సభ్యుడు, బ్రిక్స్ భేటీకి చైనా అధినేత జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్
బలూచిస్థాన్ అవామీ పార్టీనాయకుడు అన్వర్ ఉల్ హఖ్ కాకర్ లూలా డ సిల్వా, భారత ప్రధాని మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
(52)ను నియమిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి నిర్ణయం రమఫోసా హాజరవుతున్నారు. బ్రిక్స్సదస్సు తర్వాతప్రధాని ఆగస్టు
తీసుకున్నారు. ఆగస్టు 9న పార్లమెంట్ రద్దు కాగా, దేశచట్టాల 25న గ్రీస్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానిగ్రీస్లో
ప్రకారం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జనగణన, పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
పార్లమెంటు నియోజకవర్ల గా పునర్విభజన కారణంగా రెండు నెలల
బ్రిక్స్బిజినెస్ఫోరం లీడర్ల సదస్సు
పాటు ఎన్నికలుఆలస్యం కానున్నాయి. ఈ తరుణంలో ఆపద్ధర్మ
ప్రధాని ఎంపికపై మాజీ ప్రధానిషెహబాజ్షరీఫ్, ప్రతిపక్ష నేత రజా భారత్త ్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా
రియాజ్రెండు దఫాలుగా చర్చలు జరిపి అన్వర్పేరును ఖరారు ఎదుగుతుందని, ప్రపంచానికి గ్రోత్ ఇంజిన్గా మారనుందని
చేశారు. దీనికి అధ్యక్షుడు ఆమోదముద్ర వేశారు. తొలిసారిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిక్స్బిజినెస్ఫోరం లీడర్ల సదస్సులో
పార్లమెంటుకు ఎన్నికైన అన్వర్ ఆపద ్ధ ర ్మ ప్రధానమంత్రిగా ఆయన మాట్లా డా రు. మిషన్ మోడ్ సంస్కరణలతోభారత్లో
ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
తాము అభివృద్ధి చేసిన డిజిటల్పేమెంట్స్విధానం బ్రిక్స్కు ఎంతో
S
చేకూరుతుందని చెప్పారు. ఇతర దేశాలకు సహాయపడేందుకు
భారత్చేస్తున్నయత్నాలను ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు.
ఆహార భద్రతనే తీసుకోండి. 1960వదశకం ప్రారంభంలో
మేం భారత్లోని శాస్త్రవేత్తలు, స్థానిక రైతులతో కలిసిమెరుగైన,
14 తేదీల్లో చుషుల్-మోల్దో సరిహద్దుల్లోని భారతభూభాగంలో
కమాండర్స్థాయిలో ఈ చర్చలు జరిగాయి. రెండు రోజుల పాటు
అత్యున్నత స్థాయిలో చర్చలు జరగడం ఇదే తొలిసారి. సాధ్యమైనంత
త్వరగా మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా
K
చీడపీడలను తట్టుకోగల, అధిక దిగుబడులను ఇచ్చే వంగడాల అధికారులు అంగీకరించారని విదేశాంగ శాఖవెల్లడించింది.
A
4. పర్యావరణం
భారతదేశం 14 సంవత్సరాలలో ఉద్గారాల రేటును 33 పాటు, నీటి అణువులను విభజించడానికి పునరుత్పాదక శక్తిని
శాతం తగ్గించింది పెంచడం ద్వారా ఉత్పత్తి చేయబడిన గ్రీన్ హైడ్రోజన్ వంటి వినూత్న
ఇంధన పరిష్కారాలలో భారతదేశం కూడా ప్రవేశిస్తోంది.
గత 14 సంవత్సరాలలో, భారతదేశం తన కార్బన్
పాదముద్రను తగ్గించడంలో నిబద్ధతలో గణనీయమైన పురోగతిని శిలాజ ఇంధనాలపై అంతర్జాతీయ పరస్పర చర్యలు
ప్రదర్శించింది. 2005 నుండి 2019 వరకు, దేశం తన గ్రీన్హౌస్ ప్రపంచ స్థాయిలో, శిలాజ ఇంధన వినియోగం వివాదాస్పద
ఉద్గారాల రేటును అసాధారణంగా 33% తగ్గ ించింది . ఇది అంశంగా మిగిలిపోయింది. ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను
స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలకు అనుగుణంగా భారతదేశం కలిగి ఉన్న గ్రూప్ ఆఫ్ 20 (G20), శిలాజ ఇంధనాల తొలగింపుపై
యొక్క సామర్ థ్యాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ పర్యావరణ ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ఇటీవలి కాలంలో రెండుసార్లు
కార్యక్రమాల పట్ల దాని నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుంది. విఫలమైంది. ఇటువంటి పరస్పర చర్యలు ప్రపంచవ్యాప్త శక్తి
S
వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి సమావేశం (UN-
FCCC)కి కట్టుబడి ఉండటం ద్వారా స్థిరమైన భవిష్యత్తు పట్ల
భారతదేశం యొక్క అంకితభావం మరింత నొక్కిచెప్పబడింది.
వాయు కాలుష్యం మరియు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుదల
మధ్య లింక్
చెలాయిస్తున్నాయి. అయితే, దేశం ఈ రకమైన ఇంధనం పై ఈ కనెక్షన్ని విప్పుటకు, పరిశోధకులు దాదాపు రెండు
మాత్రమే ఆధారపడలేదు. మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, దశాబ్దాలుగా 100 కంటే ఎక్కువ దేశాల నుండి డేటాను
హైడ్రో, న్యూక్లియర్ మరియు పునరుత్పాదక వంటి వనరులను కలిగి విశ్లేషించారు. ఈ సమగ్ర విశ్లేషణ పెరిగిన వాయు కాలుష్యం
ఉన్న నాన్-ఫాసిల్ ఇంధన ఆధారిత విద్యుత్, భారతదేశ మొత్తం మరియు యాంటీబయాటిక్ నిరోధకత పెరుగుదల మధ్య
విద్యుత్ ఉత్పత్తిలో 25.3%కి దోహదపడింది. అయినప్పటికీ, థర్మల్ సంబంధాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తుంది. ఈ అధ్యయనం విభిన్నమైన
పవర్ స్టేషన్లు 73% విద్యుత్తును సరఫరా చేస్తూ ఆధిపత్య ఇంధనం దేశాలు మరియు ఖండాలను కలిగి ఉన్న ఈ రకమైన అత్యంత
గా ఉన్నాయి. విస్తృతమైన పరీక్షలలో ఒకటి.
ప్రకృతి పాత్ర మరియు హరిత ఆవిష్కరణలు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్: ఎ గ్రేవ్ గ్లోబల్ థ్రెట్
కార్బన్ సీక్వెస్ట్రే ష న్ ప్రక్రియలో అడవులు కీలక పాత్ర యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ప్రపంచ ఆరోగ్యానికి
పోషిస్తా యి మరియు 2019 నాటికి, అవి భారతదేశంలోని పెరుగుతున్న ప్రమాదం, దీనివల్ల ఏటా 1.3 మిలియన్ల మరణాలు
24.56% భూమిని ఆక్రమించాయి. ఈ సహజ కార్బన్ సింక్తో సంభవిస్తున్నాయి. యాంటీబయాటిక్స్ దుర్వినియోగం మరియు
S
పొటెన్షియల్ మెకానిజమ్స్: పార్టిక్యులేట్ మ్యాటర్లో బాక్టీరియా
S
2019 నుండి వాతావరణ-ప్రేరేపిత తుఫానులు మరియు
విపరీత వాతావరణ పరిస్థితులతో సుందర్బన్స్ డెల్టా దెబ్బతిన్నది.
గణనీయమైన ఆర్థిక నష్టాలు ఉన్నప్పటికీ, వాతావరణ సమస్యలపై
బందీలుగా ఉన్న పక్షుల మనుగడ మరియు అడవి వాతావరణానికి
అనుగుణంగా ఉండేలా చేయడంలో సవాలు ఉంది.
S
అధ్యయనం యొక్క పరిశీలనల ప్రకారం, లడఖ్లో ని
పర్కాచిక్ గ్లేసియర్ చుట్టూ మూడు హిమనదీయ సరస్సులు ఏర్పడే
అవకాశం ఉంది. ఈ పరిశోధనలు గ్లేసియల్ ల్యాండ్స్కేప్లో
యొక్క దిగువ అబ్లేషన్ జోన్ మంచు వేగంలో 28% తగ్గింపును
అనుభవించిందని సూచించే 'ఉపరితల మంచు వేగం' అని
పిలువబడే ఒక ముఖ్యమైన అన్వేషణను పరిశోధన హైలైట్ చేసింది.
K
గణనీయమైన మార్పులను సూచిస్తా యి , దీనికి దోహదపడే ఈ తగ్గ ిం పు హిమానీనదం సమీపంలో మూడు ప్రోగ్లాసియల్
కారకాలపై లోతైన అవగాహన అవసరం. సరస్సులు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేయడానికి
దారితీసింది, ఇది సంభావ్య ప్రమాదాలు మరియు సవాళ ్ల ను
గ్లేసియర్ రిట్రీట్ రేట్లు
ప్రదర్శిస్తుంది.
హిమానీనదం తిరోగమన రేటును అంచనా వేయడానికి
A
అధ్యయనం 1971 నుండి 2021 వరకు చారిత్రక ఉపగ్రహ
గల్ఫ్ స్ట్రీమ్ సిస్టమ్
చిత్రాలను పరిశీలించింది. 1971 మరియు 1999 మధ్య, అమోక్ (అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్ట ర్నింగ్
హిమానీనదం తిరోగమనం యొక్క సగటు రేటు సంవత్సరానికి సర్క్యులేషన్) అని పిలువబడే గల్ఫ్ స్ట్రీమ్ వ్యవస ్థ 2025
రెండు మీటర్లుగా నమోదు చేయబడింది. అయితే, 1999 మరియు నాటికి పతనాన్ని ఎదుర్కొంటుందని ఒక కొత్త అధ్యయనం
2021 మధ్య, ఈ రేటు నాటకీయంగా పెరిగింది, సంవత్సరానికి తెలిపింది . భూమి యొక్క వాతావరణ వ్యవస్థలో అమోక్ కీలక
సగటున 12 మీటర్లకు చేరుకుంది. పాత్ర పోషిస్తుంది, వెచ్చని సముద్రపు నీటిని ఉత్త ర ం వైపుకు
తీసుకువెళుతుంది మరియు అట్లాంటిక్ ప్రవాహాలను నడుపుతోంది.
గ్లోబల్ వార్మింగ్ పాత్ర
అమోక్ మరియు దాని దుర్బలత్వాన్ని అర్థం చేసుకోవడం
పార్కాచిక్ గ్లేసియర్తో సహా హిమానీనదాలు వేగంగా
కరిగిపోవడానికి ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్. ఈ ప్రాంతంలో అమోక్ అనేది కీలకమైన సముద్ర ప్రవాహాలను సూచిస్తుంది,
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మంచు కరగడాన్ని వేగవంతం చేశాయి, ఇది ధ్రువం వైపు వెచ్చని నీటిని రవాణా చేస్తుంది, ఇక్కడ అది
ఇది సున్నితమైన హిమాలయ పర్యావరణ వ్యవసకు
్థ భయంకరమైన చల్లబడి మునిగిపోతుంది, ఇది మొత్తం అట్లాంటిక్ ప్రసరణను
పరిణామాలకు దారితీసింది. ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా గ్లోబల్ హీటింగ్ కారణంగా
అమోక్ ప్రస్తుతం 1,600 సంవత్సరాలలో అత్యంత బలహీనంగా
పార్కాచిక్ గ్లేసియర్ పరిమాణం మరియు కొలతలు
ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రవాహాల బలహీనత ఒక
లడఖ్లో ఉన్న పర్కాచిక్ గ్లేసియర్ సురు నది లోయలో
S
వినాశకరమైన ప్రభావాలను కలిగి ఉంది. భారతదేశం, దక్షిణ
అమెరికా మరియు పశ్చిమ ఆఫ్రికా వంటి ప్రాంతాలలో వర్షపాత
నమూనాలలో అంతరాయాలు సంభవించే అవకాశం ఉంది,
వేడి సంభవించడం మరియు మెర్కేటర్ ఓషన్ ఇంటర్నేషనల్
ఇటీవలి అంచనాలు పరిస్థితి తీవ్రతను హైలైట్ చేస్తున్నాయి.
S
ఉష్ణోగ్రత పెరగడంతో, సముద్రాలు అదనపు వేడిలో గణనీయమైన
భాగాన్ని గ్రహిస్తాయి. గత కొన్ని దశాబ్దాలుగా, శిలాజ ఇంధనాలను
కాల్చడం మరియు అటవీ నిర్మూలన వంటి మానవ కార్యకలాపాల
నుండి గ్రీన్హౌస్ వాయువుల విడుదల వల్ల కలిగే వేడిలో 90%
విస్తరణ మరియు సవాళ్లు
S
దేశీయరహదారులపై తొలి హైడ్రోజన్ సెల్ బస్సు
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్రాజధాని అయిన లేహ్లో
ప్రయోగాత్మక పరుగును భారత విద్యుత్తు దిగ్గజ సంస్థఎన్టీపీసీ
ప్రా ర ం భ ించింది . ల డ ఖ్ లో
కా లు ష్ యా న్ ని త గ ్గ ించేం దు కు
1987లో న్యాయవాదిగా వృత్తి జీవితంప్రారంభించి సుప్రీంకోర్టులో
ప్రాక్టీసు కొనసాగించారు. 2008 జనవరి 18నమధ్యప్రదేశ్
హైకోర్టు కు అదనపు న్యాయమూర్తిగా, 2010 జనవరి 15న
K
శాశ్వతన్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 అక్టోబర్
హైడ్రోజన్ఫ్యూయలింగ్ స్టేషన్, సౌర విద్యుత్తు ప్లాంటును కూడా 11 నుంచి 2023 మార్చి 30 వరకు కోల్కతా హైకోర్టు ప్రధాన
ఎన్టీపీసీ ఏర్పాటుచేస్తోంది. లేహ్ నుంచి పలు పట్టణాల మధ్య న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణపొందారు.
రాకపోకల కోసం 5 ఫ్యూయల్సెల్బస్సులను సంస్థ అందిస్తోంది.
A
ఆకాశ్క్షిపణి కోసం రూపొందించిన ఆర్ఎఫ్ (రేడియో ల్యాండింగ్కు నిర్దేశించిన ప్రదేశానికి విక్రమ్ ల్యాండర్
ఫ్రీక్వెన్సీ) సీకర్నుబీడీఎల్(భారత్డైనమిక్స్లిమిటెడ్), డీఆర్డీఓ సాయంత్రం 5:44 గంటల సమయంలో చేరుకుంది. అప్పటికి అది
(డిఫెన్స్రీసెర్చ్అండ్డెవలప్మెంట్ఆర్గనైజేషన్)కు అందజేసింది. చందమామ ఉపరితలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తులో
బీడీఎల్ కంచన్బాగ్యూనిట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు పంపిన కమాండ్కు అనుగుణంగా ఆదశలో
బీడీఎల్సీఎండీ ఏ.మాధవరావు, మొదటిఆర్ఎఫ్సీకర్ను డీఆర్డీఓ ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ఏఎల్ఎస్) ప్రారంభమైంది.
ఛైర్మన్డాక్టర్సమీర్వి.కామత్కుఅందజేశారు. సీకర్లను ఉత్పత్తి దాంతో ‘పవర్డ్డిసెంట్’గా పిలిచే ల్యాండింగ్ప్రక్రియ మొదలైంది.
చేసేందుకు కంచన్బాగ్లో బీడీఎల్కొత్తగాసీకర్ఫెసిలిటీ సెంటర్ అక్కడి నుంచి స్వతంత్రంగా విక్రమ్దీన్ని కొనసాగించింది.
(ఎస్ఎఫ్సీ) ఏర్పాటు చేసింది. పవర్డ్డిసెంట్లోని తొలి దశ - ‘రఫ్ బ్రేకింగ్’ సజావుగా
ఇదీ ప్రత్యేకత: సీకర్తయారీకి అత్యాధునిక సాంకేతిక సాగింది. నాలుగు థ్రాటల్బుల్ ఇంజిన్లను ప్రజ్వలించి (రిట్రో
పరిజ్ఞానం అవసరం. దీన్ని ఆకాశం నుంచిఆకాశంలో, నేల
S
నుంచి ఆకాశంలో లక్ష్యాలను ఛేదించడానికి వినియోగిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎఫ్ సీకర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం
ఫైరింగ్) విక్రమ్ తనవేగానికి భారీస్థాయిలో కళ్లెం వేసుకుంది.
అప్పటివరకు అది గంటకు 6 వేలకిలోమీటర ్ల పై గా వేగంతో
ప్రయాణించగా, రఫ్ బ్రేకింగ్ ముగిసేసరికి దాని వేగంగంటకు
K
ఉన్న అతికొద్ది కంపెనీల్లో ఇప్పుడు బీడీఎల్కు స్థానం లభించినట్లు 500 కిలోమీటర్ల కంటే తక్కువకు చేరుకుంది. ఈ అంచె
సంస్థ సీఎండీమాధవరావు పేర్కొన్నారు. ముగిసేసరికి చంద్రుడి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తులోకి
ల్యాండర్చేరుకుంది.
జాబిల్లిపై దిగ్విజయంగా చంద్రయాన్-3 ల్యాండింగ్
ఆతర్వాత 10 సెకన్ల పాటు యాటిట్యూడ్ హోల్డ్ దశ
భారతరోదసి చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది.
కొనసాగింది. అప్పటివరకుఒకింత ఏటవాలుగా ఉన్న విక్రమ్ ఈ
A
జాబిల్లి యాత్రల్లోఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన
అంచెలో నిలువు (వర్టికల్) స్థితికివచ్చింది.
సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా ఛేదించింది. చంద్రుడి
దక్షిణ ధ్రువం వద్ద వ్యోమనౌకను సురక్షితంగా దించివినువీధిలో సుమారు 5.56 గంటల సమయంలో ఫైన్ బ్రేకింగ్ దశ
ల్యాండ్అయిన తర్వాత దాదాపు నాలుగు గంటలకు దాని లోపలి ఎత్తులో విక్రమ్ఉంది. 5.59 గంటల సమయంలో మూడో దశను
పాటు విక్రమ్, ప్రగ్యాన్చంద్రుడి ఉపరితలంపై కీలక పరిశోధనలు నిశ్చలంగా ఉండి ల్యాండింగ్ప్రదేశాన్ని నిశితంగా గమనించింది.
జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద వ్యోమ నౌకను దింపిన తొలి డిసెంట్ దశ 800 మీటర్లఎత్తు నుంచి ఆరంభమైంది. 6:00
S
దేశీయతయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్నుంచి
అస్త్ర క్షిపణిని గోవా తీరంలోవిజయవంతంగా పరీక్షించారు.
దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో ఇది సాగింది. ఈసందర్భంగా
అంశాలన్నీ కీలకం. ఇందుకు సంబంధించి ఇండియన్జర్నల్ఆఫ్
మెడికల్రీసెర్చ్(ఐజేఎంఆర్)అధ్యయనాంశాలను వెల్లడించింది.
S
వస్త్రాలు, ఆ పువ్వుల నుంచి సేకరించిన పదార్థాలతో రూపొందించిన
సెంటు ‘ఫ్రోటస్’ను కూడా మంత్రి విడుదల చేశారు. కన్నౌజ్లోని
ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్ డెవలప్మెంట్ కేంద్రం సమన్వయంతో కమలం
పరిశోధన కార్యక్రమం కింద ఈసెంటును తయారు చేశారు. ఈ
ఈనేపథ్యంలో లాలాజలంలో తెల్ల రక్త క ణాల స్థా యు లను
గుర్తించడం ద్వారా హృదయం -రక్తనాళాల సంబంధిత వ్యాధుల
రాక ముప్పును ముందుగానే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్త లు
తాజా పరిశోధనల్లో గుర్తించారు. పలువురు వ్యక్తులనుసెలైన్తో
K
సందర్భంగా ‘లోటస్మిషన్’ను జితేంద్రసింగ్ఆవిష్కరించారు. పుక్కిలించేలా చేసి తద్వారా సేకరించిన లాలాజల నమూనాలను
వారు విశ్లేషించారు. లాలాజలంలో తెల్ల రక్తకణాల స్థాయులు
విక్రమ్ల్యాండర్కు విజయవంతంగా డీబూస్టింగ్ప్రక్రియ
ఎక్కువగా ఉన్నవ్యక్తుల్లో రక్తనాళాలు బిరుసుగా మారుతున్నాయని,
చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన రక్త ప్ర వాహానికి అనుగుణంగా వ్యాకోచించే సామర్థ్యం వాటికి
A
సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంలో తాజాగా మరో తక్కువగా ఉంటోందని నిర్ధారించారు. అలాంటివ్యక్తుల్లో హృద్రోగాల
కీలక ఘట్టం విజయవంతంగా పూర్తయింది. ప్రొపల్షన్మాడ్యూల్ ముప్పు పెరుగుతోందని తేల్చారు.
నుంచి విడివడి జాబిల్లి కక్ష్యలో సొంతంగా పరిభ్రమిస్తున్న
‘విక్రమ్’ ల్యాండర్ డీబూస్టింగ్ (వేగాన్ని తగ్గ ిం చే) ప్రక్రియను
విజయవంతంగా విడిపోయిన విక్రమ్
సాఫీగా పూర్తిచేసుకుంది. ఈ విన్యాసంతో దాని కక్ష్య 113×157 ప్రతిష్ఠా త ్మకచంద్రయాన్- 3 ప్రయోగంలో తాజాగా
కిలోమీటర్ల కు తగ్గ ింది .దీంతో అది చంద్రుడి ఉపరితలానికి మరో కీలక అంకం దిగ్విజయంగా పూర్తయింది. జాబిల్లి కక్ష్యలో
మరింత చేరువైనట్లయింది. రెండో డీబూస్టింగ్ ప్రక్రియను 20న పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 వ్యోమనౌకలో ప్రొపల్షన్మాడ్యూల్
చేపటను
్ట న్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.ప్రస్తుతం విక్రమ్, అందులోని నుంచి ల్యాండర్ (విక్రమ్) సాఫీగా విడిపోయింది. ఈ ల్యాండర్
ప్రగ్యాన్ (రోవర్) ఆరోగ్యంగానే ఉన్నాయనివెల్లడించారు. మాడ్యూల్లోనే రోవర్ (ప్రగ్యాన్) కూడా ఉంటుంది. ప్రొపల్షన్
అన్నీ అనుకూలిస్తే 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ మాడ్యూల్నుంచి విడిపోయిన నేపథ్యంలో ఇకపై ‘విక్రమ్’
కాలుమోపనుంది. విక్రమ్ల్యాండర్తీసిన జాబిల్లి ఫొటోలను ఇస్రో సొంతంగా చంద్రుడి చుట్టూ తిరగనుంది. అన్నీ అనుకూలిస్తే అది
విడుదల చేసింది. వాటిలో చందమామ ఉపరితలంపై బిలాలు చందమామ దక్షిణ ధ్రువం వద్ద ఆగస్టు 23నసాయంత్రం 5:47
స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆబిలాల పేర్లను ‘ఫ్యాబ్రీ’, ‘గియార్డనో గంటలకు సురక్షితంగా ఉపరితలంపై దిగుతుంది. ప్రొపల్ష న్
బ్రూనో’, హర్కేబి జే’గా ఇస్రో పేర్కొంది. జాబిల్లిపై ఇటీవలే గుర్తించిన మాడ్యూల్నుంచి విడిపోయిన తర్వాత ‘థ్యాంక్స్ఫర్ది రైడ్, మేట్!’
అతిపెద్ద బిలాల్లో గియార్డనోబ్రూనో ఒకటి. హర్కేబి జే వ్యాసం అంటూల్యాండర్ నుంచి సందేశం వచ్చిందని భారత అంతరిక్ష
దాదాపు 43 కిలోమీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండర్పొజిషన్ పరిశోధన సంస్థ (ఇస్రో)వెల్లడించింది. ఆగస్టు 18న డీ-అర్బిట్-1
అ నే తె లు గు ప రి శో ధ కు డూ ఉ న్నా రు . వీ రు క ను గొ న ్న
అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ (ఏడబ్ల్యూఈఐఎల్)
సంస్థ ఈఆయుధాన్ని రూపొందించింది. తక్కువ బరువుండే ఈ
రివాల్వర్తో 50 మీటర్లదూరంలోని లక్ష్యాలను గురిపెట్టవచ్చు.
గతంలో తయారు చేసిన ఈ తరహా ఆయుధాలతో పోలిస్తే దీని పరిధి
K
ప్రక్రియ యాంటీబయాటిక్స్తో పాటు రసాయన కాలుష్యాన్నీ రెండు రెట్లు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలోనిఆర్డ్నెన్స్ఫ్యాక్టరీ
నిర్మూలించగలదు. ఈప్రక్రియలో మొదట నీటిలో చేరిన బోర్డ్ పునర్నిర్మాణంలో భాగంగా ఏడు పీఎస్యూలను 2021లో
యాంటీబయాటిక్స్ అవశేషాలను కనిపెట్టడానికి బయోసెన్సర్ ఏర్పాటు చేసింది. వాటిలో ఏడబ్ల్యూఈఐఎల్కూడా ఒకటి. ఈ ఒక్క
బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. కార్బన్ఆధారిత నానోట్యూబ్లతో ఏడాదేసంస్థ రూ.6 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల తయారీకి
A
నీటిలోని యాంటీబయాటిక్స్ను ఆకర్షించి రసాయన ఉత్ప్రేరకం సంబంధించిన ఆర్డర్లను సొంతం చేసుకుంది.
సాయంతో విచ్ఛిన్నంచేస్తారు. ఈ పద్ధతిలో కేవలం 3-4 గంటల్లోనే
మొక్కల్ని పెంచకుండానే వేర్ల ఉత్పత్తి
93 శాతం యాంటీబయాటిక్ అవశేషాలను నిర్మూలించవచ్చు.
నీటిలో కలసిపోయిన ప్రమాదకర రసాయనాలు, ఫార్మా క్యాన్సర్నివారణ మందుల తయారీలో వినియోగించే
అవశేషాలు, రంగులు, ఇతర యాంటీబయాటిక్స్ అవశేషాలను పలు రకాల మొక్కలు, చెట్ల వేర్లను ప్రయోగశాలలో ఆధునిక
కూడా ఇదే ప్రక్రియతో విచ్ఛిన్నంచేయవచ్చు. పద్ధతుల్లో అభివృద్ధి చేస్తున్నారు సెంటర్ ఫర్ప్లాంట్ మాలిక్యులర్
బయాలజీ విభాగం (సీపీఎంబీ) శాస్త్రవేత్తలు. టిష్యూకల్చర్లో
ఫ్లూ వైరస్తో గడ్డకట్టిన రక్తం రెండు పద్ధతులను అవలంబిస్తూ ప్రయోగశాలలో సహజ, కృత్రిమ
ఎడినోవైరస్వ ల ్ల జలుబు, ఫ్ లూ జ్వరం లక్షణాలతో వాతావరణాన్ని ఏర్పాటు చేసి వేర్లను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని
అమెరికాలో ఆస్పత్రిలో చేరిన ఒక బాలుడి మెదడులో నెత్తురు ప్రాణాధార, క్యాన్సర్ నివారణ మందుల తయారీ సంస ్థ ల కు
గడ్డకట్టడం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఉత్తరకరోలినా అందజేస్తున్నారు.
విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య కళాశాల పరిశోధకులు లోతుగా
ప్రయోగశాలలో ఎందుకంటే?
పరిశీలనజరిపి ఆశ్చర్యకరమైన అంశాలను కనుగొన్నారు. -
మైదానాలు, పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఔషధ మొక్కలు,
ఫ్లూ జ్వర కారక వైరస్ రక్తంలో ప్లేట్లెట్లను నశింపజేస్తోందని
చెట్లు పెంచి వాటి నుంచివేర్లు తీసుకోవాలంటే చాలా కాలం
తేల్చారు. సాధారణంగా రక్తంలో బ్యాక్టీరియా వంటి హానికారక
అవి పెరగాలి. చీడపీడల ప్రమాదం పొంచి ఉంటుంది. వేర్లు
జీవులు చేరితే వై ఆకారంలో ఉండే యాంటీబాడీలు వెంటనే
మొదటి పద్ధతిలో సహజంగా పెరుగుతున్న ఒక ఔషధమొక్కను కీలకమైన డ్రోగ్పారాచూట్లపై ఇస్రో నిర్వహించిన వరుస పరీక్షలు
ప్రయోగశాలకు తీసుకువచ్చి రసాయన ప్రక్రియ ద్వారా అది విజయవంతమయ్యాయి. యాత్ర ముగించుకొని తిరిగిభూమికి చేరే
జీవించేలాచేస్తున్నారు. అనంతరం టిష్యూ కల్చర్ ద్వారా వాటి సమయంలో వ్యోమనౌక వేగాన్ని సురక్షిత స్థాయికి తగ్గించడానికి,
దాన్ని స్థిరంగా ఉంచడానికి ఇవి సాయపడతాయి. చండీగఢ్లోని
కణాలను ప్రయోగశాలలో రూపొందించి పదుల సంఖ్యలో వేర్లను
సృష్టిస్తున్నారు. రెండో పదతి
S
్ధ లో టిష్యూకల్చర్ద్వారా కృత్రిమ వేరను
సృష్టించి వాటి ఆధారంగా మరికొన్ని వేర్లను తయారు చేస్తున్నారు.
ఆతర్వాత అక్కడ నీరు చేరడం, మళ్లీ అది ఎండిపోవడం భాగంలో కొన్నిసార్లు మంచు పెరుగుతున్నట్లు తెలిపారు. పశ్చిమ
వల్ల ఆ పగుళ్లు ‘వై’ఆకృతిలోకి మారేవి. అరుణ గ్రహంపై కూడా ప్రాంతంలోని ఒక హిమానీనదం వేగంగా కరిగిపోతోందని
ఈ వై ఆకృతి పగుళ్లు కనిపించాయి.దీనిని బట్టి అక్కడ కూడా తడి- చెప్పారు. అంటార్కిటికా సముద్రంలో రికార్డు స్థాయిలో మంచు
గర్భిణిగా ఉన్నప్పుడు ఒక మహిళ తీసుకునే మంచి శరీరంలోని ఇరుకైన భాగాల్లో సునాయాసంగా కదులుతూ
ఆహారంతో ఆమెకు పుట్టబోయే శిశువుకే కాకుండా మనవళ్లు, ఈ రుగ్మతకు చికిత్సలో సాయపడగలదు. అంతేకాదు సంక్లిష్ట
ఏలికపాములను జన్యు నమూనాలుగా ఉపయోగించి చేశారు. ఇది చాలా మృదువుగా ఉంటుంది.శరీరంలోకి వెళ్లాక
మోనాష్విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈవిషయాన్ని గుర్తించారు. దీనివల్ల కణజాలానికి నష్టం చాలా తక్కువగా ఉంటుంది.
ఆ కీటకాల్లో కనిపించే అనేక జన్యువులు, మనుషుల్లోనూఉండటమే రోగిశరీరం వెలుపలి రోబోటిక్ హస్తాలపై ఉండే
ఇందుకు కారణం. వీటిపై పరిశోధనల ద్వారా మానవ కణాల అయస్కాంతాల ద్వారా దీన్ని నియంత్రిస్తా రు . ఈ విధానాన్ని
గురించి లోతైన అవగాహన ఏర్పడుతుంది. ‘రిమోట్మ్యాగ్నెటిక్యాక్చువేషన్’ అనిపిలుస్తారు.
యాపిల్స్తోపాటు తులసి, రోజ్మేరీ వంటి కొన్ని రకాల గ్రహాల ఆవాసయోగ్యతను తెలియజెప్పే సమీకరణం
మూలికల్లో ఉండే ఉర్సోలిక్ఆమ్లం ఈయాక్సాన్లు పెళుసుబారకుండా
సౌర కుటుంబం వెలుపలి గ్రహాల్లో ఆవాసయోగ్యత స్థాయిని
చూస్తుందని వారు వివరించారు.
S
క్యాన్సర్ల పై పోరాటంలో అమెరికా శాస్త్రవేత్త లు కీలక
నుంచి ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ (పీడీకే)నుసృష్టించారని సైన్స్ జర్నల్
‘నేచర్సస్టెయినబులిటీ’ తాజాగా వెల్లడించింది. బ్యాక్టీరియా నుంచి
బయోప్టాస్టిక్, పునరుత్పాదక ప్లాస్టిక్ను తయారు చేయటంలో
K
విజయం సాధించారు. రొమ్ము, ప్రొస్టేట్క్యాన్సర్లు సహా వివిధ రకాల
అమెరికాలోని ‘బెర్కెలీ నేషనల్ ల్యాబొరేటరీ’ (బెర్కెలీ ల్యాబ్)
కణుతులను అంతం చేయగల సరికొత్త ఔషధాన్ని వారు అభివృద్ధి
శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారని పేర్కొంది. కంప్యూటర్కేబుల్స్,
చేశారు. ప్రధానంగా చిన్నారుల్లో ప్రమాదకరన్యూరోబ్లాస్టోమానూ
జిగురు, బిల్డింగ్మెటీరియల్స్, మొదలైన వాటిని పీడీకేప్లాస్టిక్నుంచి
అది నయం చేయగలదు. ‘ఏవోహెచ్1996’గా ఈ ఔషధానికి
తయారు చేస్తారు. ఈ తరహా ప్లాస్టిక్(పీడీకే)నుబ్యాక్టీరియా నుంచి
నామకరణంచేశారు.
రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
A
1996లోఇండియానాలో జన్మించి న్యూరోబ్లాస్టోమా
రొమ్ము క్యాన్సర్నిర్ధారణకు ఏఐ
కారణంగా తొమ్మిదో ఏట మరణించిన అన్నాఒలీవియా హీలీ
అనే చిన్నారి జ్ఞాపకార్థం దానికి ఆ పేరు పెట్టా రు . ప్రస్తుతం కృత్రిమమేధ (ఏఐ) సాయంతో రొమ్ము క్యాన్సర్కేసులను
కాలిఫోర్నియాలోని సిటీ ఆఫ్ హోప్ ఆసుపత్రిలో ఈ ఔషధానికి మరింత కచ్చితంగాకనిపెట్టవచ్చని తాజాగా తేలింది. అంతేకాదు,
మొదటి దశక్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మెదడు, సాధారణ ఎక్స్-రేలు, ఎంఆర్ఐలలోకూడా బయటపడని కేసులను
అండాశయం, చర్మం, ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్లను నయం కూడా ఏఐ ముందే పసిగడుతుందని లాన్సెట్ఆంకాలజీజర్నల్లో
చేయడంలోనూ ‘ఏవోహెచ్1 996’ ఉపయోగపడగలదని ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. ఏఐ వల్ల 20 శాతం అధికంగా
శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రొమ్ముక్యాన్సర్ కేసులను కనిపెట్టగలిగామని, రేడియాలజిస్టులకు
పనిభారం సగానికిసగం తగ్గిపోయిందని స్వీడన్లో ని లుండ్
మడతల నిష్పత్తితో ఎండీడీని ముందే పసిగట్టొచ్చు విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. 40,000 మంది మహిళల
మానవ మెదడు బాహ్యపొర (వల్కలం), మడతలతో స్క్రీనింగ్పరీక్షలను పరిశీలించడానికి పట్టే వ్యవధి ఏఐ వల్ల అయిదు
చిక్కులు పడ్డ కణజాలంలా కనిపిస్తుంది. అందులో ఎత్తుగా ఉన్న నెలలు తగ్గిపోయింది. చాలా దేశాల్లో సుశిక్షత రేడియాలజిస్టులకొరత
భాగాలను గైరిఅంటారు. గైరి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోతే ఉందని, ఏఐ సాయంతో దాన్ని అధిగమించవచ్చని పరిశోధకులు
వివిధ రకాల నాడీ సంబంధిత రుగ్మతలు తలెత్తుతాయి. అలా వచ్చే తెలిపారు.
6. వార్తల్లో వ్యక్తులు
అధిక వేతనంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్సీఈఓ శశిధర్కు ఒప్పందంమూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. 2019 లోక్సభ
ప్రథమ స్థానం ఎన్నికల్లో ఎం.ఎస్.ధోనీ, అమీర్ఖాన్, మేరీకోమ్నేషనల్ఐకాన్స్గా
వ్యవహరించారు.
గతఆర్థిక సంవత్సరానికి రూ.10.55 కోట్ల వేతనాన్ని
అందుకోవడం ద్వారా, బ్యాంకులముఖ్య కార్యనిర్వహణాధికారుల్లో పీఎఫ్సీ సీఎండీగా పర్మీందర్చోప్రా
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓ శశిధర్జగదీశన్ ప్రథమ స్థానంలో ప్రభుత్వరంగ సంస్థ పవర్ఫైనాన్స్కార్పొరేషన్(పీఎఫ్సీ)
నిలిచారు. 2023 బ్యాంకుల వార్షిక నివేదికలోవెల్లడించిన మొదటి పూర్తిస్థాయి మహిళా ఛైర్మన్, మేనేజింగ్డైరెక్టర్ (సీఎండీ)
వివరాల ప్రకారం.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్డిప్యూటీ ఎండీభరూచాకు గా పర్మీందర్ చోప్రాబాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 14 నుంచి
రూ.10 కోట్లు లభించాయి. యాక్సిస్ బ్యాంక్ సీఈఓ అమితాబ్ ఆమె నియామకం అమల్లోకి వచ్చింది. 2023 జూన్ 1 నుంచి
ఛౌధ్రికిరూ.9.75 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకునకు చెందిన సందీప్ సీఎండీగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. 2020 జులై
భక్షికి రూ.9.60 కోట్లవేతనం లభించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 నుంచి కంపెనీ డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఆమె వ్యవహరిస్తున్నారు.
S
సగటు ఉద్యోగి వేతనంతో పోలిస్తే 150 రెట్,లు ఐసీఐసీఐ బ్యాంకులో
119 రెట్లు, యాక్సిస్బ్యాంక్లో 101 రెట్లు అధిక వేతనాన్ని ఆయా
బ్యాంకుల సీఈఓలు అందుకున్నారు.
పీఎఫ్సీనినడిపించనున్న మొదటి మహిళగా చోప్రా నిలిచారని
కంపెనీ తెలిపింది. పీఎఫ్సీ కిఅత్యున్నత ‘మహారత్న’ హోదా
లభించడంలో కూడా చోప్రా కీలకప్రాత పోషించారు.విద్యుత్,
K
యూఐడీఏఐ ఛైర్పర్సన్గా నీలకంఠ్మిశ్రా ఫైనాన్స్రంగాల్లో ఆమెకు 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
S
విశ్వవిఖ్యాత గణిత శాస్త్రవేత్త సీఆర్రావు మరణం
విశ్వవిఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త, తెలుగుతేజం డాకర్
్ట
భారత ఫుట్బాల్దిగ్గజం హబీబ్మరణం
భారతఫుట్బాల్దిగ్గజం, అర్జున అవార్డు గ్రహీత మహ్మద్
K
హబీబ్ (74) అనారోగ్యంతో హైదరాబాద్లో మరణించారు.
కల్యంపూడి రాధాకృష్ణారావు (102) అమెరికాలో మరణించారు.
అప్పట్లో భారత జట్టులో హబీబ్ స్టార్ఆటగాడిగా కొనసాగారు.
ఒక శాస్త్రజ్ఞుడు, అంతకు మించిన గొప్ప ఉపాధ్యాయుడు, కొన్ని
ఫార్వర్డ్ఆటగాడిగా భారత్కు ప్రాతినిధ్యం వహించినహబీబ్1970
తరాలను వెలిగించిన మహనీయుడు ఆయన. భారత ప్రభుత్వం
బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడు.
1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్పురస్కారాలతో
-భారత్లో తొలి ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడిగా హబీబ్కు
A
సత్కరించింది. సీఆర్రావుగా పేరొందిన ఆయన దశాబ్దాల
పేరుంది. భారత్ఫు ట్బా ల్ చరిత్రలోనే ఆయనను అత్యుత్త మ
క్రితమే గణాంక శాస్త్రంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజాలు
మిడ్ ఫీల్డర్గా భావిస్తారు. కోల్కతాలో హబీబ్కు పెద్ద సంఖ్యలో
నాటారు. 1945లో కోల్క తాలో మేథమెటికల్ సొసైటీలో
ప్రచురితమైన రావు పరిశోధన పత్రానికి నోబెల్ బహుమతికి అభిమానులు ఉన్నారు. 1968లో మోహన్బగాన్జట్టు తరఫున క్లబ్
సమానమైన ఇంటర్నేషనల్ప్రైజ్ఆఫ్స్టాటిస్టిక్స్- 2023 అవార్డు ఫుట్బాల్కు శ్రీకారం చుట్టారు. 1969 సంతోష్ట్రోఫీలో బెంగాల్కు
వరించింది. ఆయన ఇటీవలే ఆ అవార్డు అందుకున్నారు. సీఆర్ ప్రాతినిధ్యం వహించారు. ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్,
రావు 1920 సెప్ట ెం బరు 10న కర్ణా ట క రాష్ట్రంబళ్లారి జిల్లా మహ్మడాన్ స్పోర్టింగ్ క్లబ్ల
తరఫున హబీబ్ ఆడారు. 1980లో
హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. తల్లిలక్ష్మీకాంతమ్మ, కేంద్రప్రభుత్వం హబీబ్ను అర్జున అవార్డుతో సత్కరించింది.
తండ్రి దొరైస్వామిలకు ఎనిమిదో సంతానం. ఆయన బాల్యం
‘సులభ్’ బిందేశ్వర్పాఠక్మరణం
ఉమ్మడికృష్ణా జిల్లా గూడూరు, నూజివీడు, నందిగామలో
గడిచింది. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ గణితం చేసిన దేశంలోప్రజా మరుగుదొడ్ల ప్రస్తావన రాగానే ఠక్కున
తర్వాత 1945లో కోల్కతాలో ఎంఏస్టాటిస్టిక్స్ పూర్తిచేశారు. గుర్తుకొచ్చే సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్కాలేజీలో 1948లో పీహెచ్డీ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ (80) దిల్లీలోని ఎయిమ్స్లో
పూర్తిచేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా మరణించారు. శానిటేషన్ శాంతాక్లజ్గా
పిలుచుకునే బిందేశ్వర్
చేరి, అదే సంస్థకు డైరెక్టర్గా
ఎదిగారు. జాతీయ నమూనా సర్వే బిహార్లో ని వైశాలి జిల్లా రాంపుర్ బఘేల్లో జన్మించారు.
(ఎన్.ఎస్.ఎస్.) రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ఓకళాశాలలో సహా కొన్ని రకాల ఉద్యోగాలు చేసిన ఆయన
7. ప్రభుత్వ విధానాలు
వివాదం సే విశ్వాస్ 2 విభాగం 29 మే 2023న “వివాద్ సే విశ్వాస్ 2 (కాంట్రాక్ట్
వివాదాలు)” కోసం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రభుత్వం మరియు దాని సంస్థలకు సంబంధించిన ఒప్పంద
ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్ (GeM) ద్వారా ప్రత్యేకంగా ఒక ప్రత్యేక
వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఒక ముఖ్యమైన
వెబ్పేజీని ఏర్పాటు చేశారు. పథకం అమలు కోసం, అర్హత గల
చర్యలో భాగంగా , ఆర్థిక మంత్రిత్వ శాఖ “వివాద్ సే విశ్వాస్ 2”
క్లెయిమ్లు మాత్రమే దాని ద్వారా ప్రాసెస్ చేయబడతాయని
పథకాన్ని ప్రారంభించింది. ఈ చొరవ ప్రక్రియను క్రమబద్ధీకరించడం
నిర్ధారిస్తుంది. ఈ విధానం పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించడం
మరియు సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించడంతోపాటు వ్యాపారం
మరియు పరిష్కారాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
చేయడంలో సౌలభ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
వివాద్ సే విశ్వాస్2 ‘భారత్ఎన్క్యాప్’ ప్రోగ్రామ్ఆవిష్కరణ
వివాద్ సే విశ్వాస్ 2 పథకం అనేది భారత ప్రభుత్వం గ్లోబల్ఎన్క్యాప్ తరహాలో దేశీయ కార్లలో ప్రయాణికుల
మరియు దాని నియంత్రణలో పనిచేస్తున్న సంస్థల మధ్య ఒప్పంద భద్రతా ప్రమాణాలనుపరీక్షించి సేఫ్టీ రేటింగ్ ఇచ్చే కొత్త విధానం
S
వివాదాలను పరిష్కరించడానికి ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పరిష్కార
విధానం. వివాదాలను పరిష్కరించడానికి మరియు వ్యాపార-
స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడానికి చాలా
‘భారత్ ఎన్క్యాప్’నుకేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
భారత్ ఎన్క్యాప్ లోగోతో పాటుస్టిక్కర్ను విడుదల చేశారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతాన్నితగ్గ ిం చడంతో పాటు,
K
అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడానికి ఉద్దేశించిన పథకం వినియోగదార్లకు సురక్షితమైన కార్లను అందించాలనేలక్ష్యంతో
వర్తింపు మరియు గడువు భారత్ఎన్క్యాప్ను తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు.అక్టోబరు
1 నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇందులో
ఈ పథకం కింద, 30 సెప్టెంబర్ 2022 వరకు వివాదాలు
ఫ్రంట్ ఇంపాక్ట్టెస్ట్ (కారు ముందు), సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ (కారు
కవర్ చేయబడతాయి, దీని పరిధిలోకి పెండింగ్లో ఉన్న అనేక
కుడి లేదా ఎడమవైపు), సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్టులుంటాయి.
A
కేసులను తీసుకువస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్
ఇప్పటికే భారత్ ఎన్క్యాప్విధానం ద్వారా పరీక్షించుకునేందుకు
సందర్భంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు,
దేశీయ కార్ల తయారీ సంస్థలు 30కి పైగాకార్లను అందించాయి.
న్యాయమైన మరియు సమర్థ వ ంతమైన వివాద పరిష్కారాన్ని
ఇది పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభమైన తర్వాతపెట్రోలు,
ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెప్పారు.
డీజిల్ వాహనాలతో పాటు విద్యుత్ వాహనాలకు సైతం భద్రతా
పరిష్కార నిబంధనలు
పరీక్షలునిర్వహించి రేటింగ్ఇవ్వనున్నారు.
ముందస్తు పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి, ఈ పథకం క్రాష్టెస్టు ఇలా..
వివాదం యొక్క పెండెన్సీ స్థా యి ని బట్టి గ్రేడెడ్ సెటిల్మెంట్
భారత్ఎన్క్యాప్లో కార్లను ఆటోమోటివ్ఇండస్ట్రీ స్టాండర్డ్
నిబంధనలను అందిస్తుంది. 30 ఏప్రిల్ 2023న లేదా అంతకు
(ఏఐఎస్) 197 ప్రకారం పరీక్షిస్తారు. అడల్ట్ఆక్యుపెంట్ప్రొటెక్షన్
ముందు ఆమోదించబడిన కోర్ట్ తీర్పు ల కోసం, కాంట్రాక్టర్లు
(ఏఓపీ - పెద్దలభద్రత), చైల్డ్ఆక్యుపెంట్ప్రొటెక్షన్(సీఓపీ - పిల్లల
కోర్టు ఇచ్చిన లేదా సమర్థించబడిన నికర మొత్తంలో 85%
భద్రత)కు ఎలాంటిభద్రతా ప్రమాణాలు పాటించారనేది ఈ క్రాష్
వరకు సెటిల్మెంట్ మొత్తా ల ను అందిస్తా రు . అదేవిధంగా,
టెస్టులో పరీక్షిస్తారు.
31 జనవరి 2023న లేదా అంతకు ముందు ఆమోదించబడిన
మధ్యవర్తిత్వ తీర్పు ల కోసం, అందించబడిన సెటిల్మెంట్ మొత్తం, ఈక్రాష్ టెస్టులో 5 భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి
అందించబడిన నికర మొత్తంలో 65% వరకు ఉంటుంది. తీసుకుంటారు. భద్రతాప్రమాణాలకు అనుగుణంగా కారును డిజైన్
GeM ద్వారా అమలు చేశారా? లేదా? కారులో ప్రయాణించేపెద్దల భద్రతకు ఎలాంటి
ఫీచర్లు ఉన్నాయి? ప్రమాదాలు జరిగినప్పుడు పిల ్ల ల భద్రతకు
పథకం యొక్క అమలును నిర్ధారించడానికి, వ్యయ
S
K
A
8. క్రీడలు
ప్రపంచ షూటింగ్ఛాంపియన్షిప్లో అమన్ప్రీత్కు స్వర్ణం తొలిసారి మహిళల ఫిఫా ప్రపంచకప్విజేతగా స్పెయిన్
ప్రపంచషూటింగ్ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారుల మహిళలఫిఫా ప్రపంచకప్లో స్పెయిన్ ఛాంపియన్గా
ఉత్తమ ప్రదర్శన కొనసాగుతోంది.పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ అవతరించింది. కెప్టెన్ఓల్గాగోల్తో ఆ జట్టు తొలిసారి విశ్వవిజేతగా
పిస్టల్ విభాగంలో అమన్ప్రీత్ సింగ్స్వర్ణం సాధించాడు. అతను నిలిచింది. ఫైనల్లో స్పెయిన్ 1-0తోఇంగ్లాండ్ను ఓడించింది.
ఫైనల్లో 577 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. లీగన్యోక్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన స్పెయిన్ప్ర త్యర్థిపై ఒత్తిడి
(కొరియా - 574), కెవిన్ చాపన్ (ఫ్రాన్స్ - 573) వరుసగా పెంచింది. ఆ జట్టు ప్రయత్నాలకు ఫలితాన్నిస్తూ 29వనిమిషంలో
రజతం, కాంస్యం గెలిచారు. మహిళల 25 మీటర ్ల స్టాండర్డ్ కెప్టెన్ఓల్గా ఓ మెరుపు గోల్తో స్పెయిన్ను ఆధిక్యంలోనిలబెట్టింది.
విభాగంలో తియానా (538), యాషిత షోకీన్ (536), కృతిక పారాలెలో నుంచి పాస్ను అందుకున్న ఓల్గా ఓ కార్నర్
శర్మ (527) విడి విడిగా పతకాలుసాధించలేకపోయినా, ఉమ్మడి షాట్తోబంతిని నెట్లోకి పంపేసింది. ఆ తర్వాత 69వ నిమిషంలో
స్కోరుతో కాంస్యం గెలి చారు. ఈ టోర్నీలోఇప్పటిదాకా భారత్ స్పెయిన్కు ఓ పెనాల్టీదక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.
అయిదు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు సాధించింది.
S
నాలుగు దేశాల జూనియర్హాకీ టోర్నమెంట్రన్నరప్గా
భారత్
హెర్మాసో కొట్టిన షాట్నిఇంగ్లాండ్ గోల్కీపర్ మేరీ అడ్డుకుంది.
ఇంగ్లాండ్కు కూడా ఒకటి రెండుఅవకాశాలు దక్కినా ఫినిషింగ్
చేయలేకపోయింది. ఆఖరి వరకు ఆధిక్యాన్నికాచుకున్న స్పెయిన్
కప్ను ఎగురేసుకుపోయింది. దీంతో 1966 తర్వాత తొలిటైటిల్
K
నాలుగుదేశాల జూనియర్ హాకీ టోర్నమెంట్లో పురుషుల గెలవాలనుకున్న ఇంగ్లాండ్కు నిరాశే ఎదురైంది.
విభాగంలో భారత్ రన్నరప్గానిలిచింది. ఫైనల్లో 1-6 గోల్స్తో
ముంబయి బౌలింగ్కోచ్గా మలింగ
ఆతిథ్య జర్మనీ చేతిలో ఓడింది. ఆరంభంనుంచి దూకుడుగా
ఆడిన జర్మనీ దాడికి దిగింది. 15వ నిమిషంలోనే (ఫ్లోరిన్)తొలి శ్రీలంకమాజీ ఫాస్ట్బౌలర్ లసిత్ మలింగను వచ్చే
A
గోల్ సాధించిన ఆ జట్టు ఆ తర్వాత గోల్స్ వేస్తూనే పోయింది. ఐపీఎల్ సీజన్లో ముంబయి జట్టు కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా
హస్బాచ్ (20వ), హ్యూగో (23వ), ఫాబియో (38వ), నికాస్ నియమితుడయ్యాడు. షేన్ బాండ్ స్థా న ంలో అతడీబాధ్యతలు
(41వ), గ్లాండెర్(43వ)గోల్స్కొట్టి జర్మనీ విజయంలో కీలకపాత్ర చేపట్టనున్నాడు. ముంబయి జట్టు సహాయక బృందంలో పని
పోషించారు. భారత్కు సందీప్ (22వ) ఏకైక గోల్ సాధించాడు. చేయడం అతడికిదిరెండోసారి. 2018లో మార్గ నిర్దే శకుడిగా
మహిళల్లో భారత్ 2-1 గోల్స్తో స్పెయిన్నుఓడించింది. 21వ బాధ్యతలు నిర్వర్తించిన లసిత్ ఆతర్వాతి సీజన్లో మళ్లీ బంతి పట్టి
నిమిషంలో అన్ను కొట్టిన గోల్తో జట్టు ఆధిక్యంలోకివెళ్లింది. కానీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.నాలుగుసార్లు (2013,
స్పెయిన్స్కోరుసమంచేసింది. 47వ నిమిషంలో సాక్షిఫీల్డ్ గోల్ 15, 17, 19) ఐపీఎల్టైటిల్గెలిచిన ముంబయి జట్టులోసభ్యుడైన
చేసి మళ్లీ జట్టును ఆధిక్యంలో నిలిపింది. చివరివరకుఆధిక్యాన్ని ఈ పేసర్ 139 మ్యాచ్ల్లో 195 వికెట్లు పడగొట్టాడు. 2021లో
కాచుకున్న భారత్విజేతగా నిలిచింది. ఆటకురిటైర్మెంట్ ప్రకటించిన మలింగ రాజస్థాన్ రాయల్స్కు
రెండు సీజన్లలో (2022, 23) బౌలింగ్కోచ్గా పని చేశాడు.
సిన్సినాటీ ఓపెన్టైటిల్విజేతగా జకోవిచ్
ప్రపంచ హాకీ సమాఖ్య జాబితాలో భారత్కు మూడో ర్యాంకు
నొవాక్జకోవిచ్సిన్సినాటీ ఓపెన్టైటిల్ను గెలుచుకున్నాడు.
దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఫైనల్లో జకోవిచ్5-7, 7-6 ఆసియాఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో విజేతగా
(7), 7-6 94)తో ప్రపంచ నంబర్వన్అల్కరాస్పై విజయం నిలిచిన భారత్ ర్యాంకుల్లోనూమెరుగుపడింది. ప్రపంచ హాకీ
సాధించాడు. ఈ టోర్నీ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడిగా 36 సమాఖ్య ప్రకటించిన జాబితాలో ఒక స్థానాన్నిమెరుగుపరుచుకుని
ఏళ్ల జకోవిచ్ఘనత సొంతం చేసుకున్నాడు. మూడో ర్యాంకు (2771.35 పాయింట్ లు ) సాధించింది. ఈ
S
జపాన్కు మూడో స్థానం:మరోవైపుడిఫెండింగ్ఛాంపియన్
దక్షిణ కొరియాకు కనీసం కాంస్యం కూడా దక్కలేదు. మూడోస్థానం
కోసం జరిగిన పోరులో జపాన్5-3 గోల్స్తో కొరియాను కంగు
కాంస్యాలు) మాత్రమే గెలిచింది. ఈసారి డబ్ల్యూయూజీక్రీడల కోసం
ఇండియా 256 మంది అథ్లెట్లను పంపించింది.
9. రక్షణ
చైనా అమ్ములపొదిలో కొత్త లేజరాస్త్రం అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హైఎనర్జీ లేజర్, స్పేస్ బేస్డ్
లేజర్ వంటివి ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని క్షేత్ర స్థా యి లో
లేజర్పరిజ్ఞానంలో సరికొత్త సాంకేతికతను చైనా అభివృద్ధి
అగ్రరాజ్యం పరీక్షించింది.
చేసింది. లేజర్ అయుధాలు వేడెక్కకుండా వాటిని చల్లబరిచే కొత్త
కూలింగ్ వ్యవస్థను కనుగొంది. ఈవిషయాన్ని అధికారికంగా వీటిని హైపర్సానిక్ క్షిపణులను ధ్వంసం చేయాడానికి
ధ్రువీకరించలేదు. కానీ ఆ దేశ శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ ‘సౌత్ కూడా వినియోగించాలనే ఆలోచనలో ఉంది. కానీ, ఈ లేజర్ల పరిధి
చైనా మార్నింగ్పోస్టు’ ఒక కథనం ప్రచురించింది. కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే. కానీ, తాజాగా చైనా కనుగొన్న
టెక్నాలజీ లేజర్విధ్వంసక శక్తిని మరింత పెంచనుంది.
కొత్త కూలింగ్వ్యవస్థతో ఇక లేజర్ఆయుధాలు నిరవధికంగా
కాల్పులు జరిపేసామర్థ్యం సొంతం చేసుకోనున్నాయి. రోదసిలో నౌకాదళంలోకి వింధ్యగిరి
తిరిగే ఉపగ్రహాలనూ వీటితోకూల్చొచ్చు. ఈ లేజర్నిర్విరామంగా భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి మరో అధునాతన
ఎంత దూరమైనా ప్రయాణిస్తుందని, ఇదిభవిష్యత్తు యుద్ధరంగ
చెబుతున్నారు.
S
తీరుతెన్నులను పూర్తిగా మార్చేస్తుందని ఆ దేశశాస్త్రవేత్త లు
10. అవార్డులు
రాజస్థాన్లోని బనస్థలి విద్యాపీఠ్కు రాజీవ్సద్భావన విరాళంగా ఇచ్చిన మొక్కలతో ఒక నిధిని ఏర్పాటుచేసి ఉచితంగా
రాజస్థాన్లోని బనస్థలి విద్యాపీఠ్కు 2020 - 21వ 8-12 ఏళ్ల విభాగంలో రెండో స్థానం పొందిన మాన్య
సంవత్సరానికి 25వ రాజీవ్ సద్భావన అవార్డు ను మాజీ హర ్ష తన పుస్త కా లు, బ్లాగ్, యూట్యూబ్ ఛానల్ ‘ది లిటిల్
కిందరూ.10 లక్షల నగదు, ప్రశంసా పత్రం ఆ సంస్థకు చెందిన 3,500 మొక్కలను నాటి, 3000 విత్తన బంతులను పంపిణీ
సిద్ధార్థ్శాస్త్రికిఅందజేశారు. చేసింది.
S
ప్రభుత్వం తాము ప్రవేశ పెట్టిన ‘ఉద్యోగ్రత్న’ అవార్డును ప్రదానం
చేసింది. ఈ అవార్డును ఆ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టాక, తొలిసారిగా
బహూకరించడం ఇప్పుడే. ముఖ్యమంత్రి ఏక్నాథ్శిందే, ఉప ముఖ్య
మార్పు చేర్పులు చేసి పేదలకు పంచుతున్నాడు. అలా 6000 జీన్స్ను
పంచారు. 800 జీన్స్ను దుప్పట్లుగామార్చి ఇచ్చాడు. తద్వారా
ఫ్యాషన్ దుస్తులు చెల్లాచెదురుగా పడి కాలుష్యం సృష్టించకుండా
K
జాగ్రత్త పడుతున్నాడు.
మంత్రులు దేవేంద్ర ఫడణవీస్, అజిత్పవార్కలిసి ముంబయిలో
13-16 ఏళ్ల విభాగంలో మూడో స్థానం పొందిన మన్నత్
రతన్ టాటాను ఆయన నివాసంలో కలిసి, ఈ అవార్డు ను
కౌర్కాలుష్య రహితంగా వ్యర్థజలాల శుద్ధిని, తాగు నీటి సరఫరా
అందజేశారు. శాలువా, ప్రశంసా పత్రం, మహారాష్ట్ర పారిశ్రామిక
కార్యక్రమాలను చేపట్టింది.
అభివృద్ధి కార్పొరేషన్(ఎమ్ఐడీసీ) నుంచి జ్ఞాపిక అందజేశారు.
A
ఇకఈ ఏడాది విజేతల జాబితాలో గౌరవ స్థానం పొందిన
ఐదుగురు భారతీయ బాలలకు యంగ్ఎకో హీరో
13 ఏళ్ల కర్ణవ్ రస్తోగీప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడం ద్వారా
పురస్కారం వాతావరణ మార్పుల నిరోధానికిపాటు పడుతున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న
ప్రముఖ ఇండో-అమెరికన్ఆర్థికవేత్త రాజ్చెట్టికి ‘హార్వర్డ్’
బాలలకు ప్రదానం చేసే అంతర్జాతీయ యంగ్ఎకో హీరో అవార్డ్
అవార్డు
- 2023కు ఎంపికైన 17 మందిలో అయిదుగురు భారతీయ
బాలలుఉన్నారు. ఈ మేరకు ఐహా దీక్షిత్ (మేరఠ్), మాన్య హర్ష ప్రముఖ ఇండియన్ - అమెరికన్ ఆర్థికవేత్త రాజ్ చెట్టికి
(బెంగళూరు), నిర్వాణ్ సోమానీ (దిల్లీ), మన్నత్ కౌర్ (దిల్లీ), ప్రతిష్ఠాత్మక హార్వర్డ్విశ్వవిద్యాలయ జార్జ్లెడ్లీ అవార్డు లభించింది.
కర్ణవ్రస్తోగీ (ముంబయి)లను పురస్కారం వరించింది. అమెరికా ఈయనతో పాటుకొవిడ్ పరీక్ష విధానంపై పరిశోధనలు చేసిన
స్వచ్ఛంద సంస్థ ‘యాక్షన్ ఫర్నేచర్’ ఏటా ఈ పురస్కారాలు హార్వర్డ్ మెడికల్ స్కూల్ బయాలజీ ప్రొఫెసర్ మైకేల్ స్ప్రింజర్
ఇస్తోంది. సైతం ఈ బహుమతికి ఎంపికయ్యారు. హార్వర్డ్విశ్వవిద్యాలయంలో
ఆర్థికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న రాజ్చెట్టి ఆర్థిక అసమానతలపై
ఈపోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఐహా దీక్షిత్నాలుగేళ్ల
అధ్యయనం చేస్తున్న ఆర్థికవేత్తల బృందానికిడైరెక్టర్గా కూడా
వయసు నుంచే మొక్కలు నాటుతోంది. ఆమె కొందరు వాలంటీరతో
్ల
ఉన్నారు. విజ్ఞానశాస్త్రానికి, మానవాళికి గొప్ప సేవలు అందించిన
కలిసి మేరఠ్ నగరంలో 20,000 మొక్కలు నాటింది. ప్రజలు
తొలిస్థా న ం దక్కినట్ లు ఎన్సీ ఆర్బీ ప్రకటించి పురస్కారం ఇంటెలిజెన్స్బ్రాంచ్(ఎస్సైబీ) ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ కె.పురుషోత్తం
రెడ్డిలు శౌర్య పతకానికి ఎంపికయ్యారు. అగ్నిమాపక శాఖ సేవా
అందించింది.
ఏమిటీ క్రైమ్ఓఎస్?
S
సైబర్ నేరాల దర్యాప్తులో వేగం పెంచేందుకు వీలుగా
పతకాన్ని లీడింగ్ఫైర్మెన్శ్రీనివాస్అందుకోనున్నారు.
S
వీరంతా సీఆర్పీఎఫ్లో సేవలందించి అసువులు బాశారు.
షేక్సర్దర్ఘనీ - ఇన్స్పెక్టర్
గుల్లిపల్లినాగేంద్ర - జేసీ
11. నివేదికలు
12 ఏళ్లలో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులు రూ.55 వేల కోట్లు
16.63 లక్షలు దేశంలోని 4,000 మందికి పైగా ఎమ్మెల్యేల మొత్తం
గతపుష్కర కాలంలో 16,63,440 మంది భారత ఆస్తుల విలువ రూ.54,545 కోట్ లు గా తేలింది. ఈ మేరకు
పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి అసిసోయేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) , నేషనల్
వి.మురళీధరన్ తెలిపారు. రాజ్యసభలో ఈ మేరకువెల్లడించారు. ఎలక్షన్ వాచ్ (ఎన్ఈ డబ్ల్యూ)లు ఓ సంయుక్త నివేదికను
2014 - 2022 మధ్య 12,88,293 మంది భారత పౌరసత్వాన్ని విడుదల చేశాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న
త్యజించారని, ఈ సంఖ్య 2022లో అత్యధికంగా 2,25,620గా రెండు కేంద్ర పాలితప్రాంతాల్లో 4001 మంది సిట్టింగ్ఎమ్మెల్యేల
ఉందని తెలిపారు. 2014 నుంచి 2022 మధ్యకాలంలో సమాచారాన్ని విశ్లేషించి నివేదిక రూపొందించారు. మరోవైపు,
2,46,580 మంది భారతీయులు పాస్పోర్టులను సరెండర్చేశారు. నాగాలాండ్, మిజోరం, సిక్కిం రాష్ట్రాల ప్రస్తుత ఆర్థిక సంవత్సర
బడ్జెట్ మొత్తాలు కలిపినా రూ.49,103 కోట్లేనని నివేదిక గుర్తు
వీరిలోఏపీకి చెందిన వారు 9,235, తెలంగాణ వారు
S
7,256 మంది ఉన్నారు. అత్యధికంగా దిల్లీ నుంచి 60,414,
పంజాబ్నుంచి 28,117, గుజరాత్నుంచి 22,300, గోవా నుంచి
18,610 మంది, మహారాష్ట్ర నుంచి 17,171, తమిళనాడు నుంచి
చేసింది. ఎమ్మెల్యేల అఫిడవిట్ల నుంచి సేకరించిన సమాచారం
ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీఆర్- ఎన్ఈడబ్ల్యూ
వెల్లడించాయి. మొత్తంగా 4033 మంది ఎమ్మెల్యేల్లో 4001 మంది
సమాచారాన్ని విశ్లేషించినట్లు తెలిపాయి. ఎమ్మెల్యేల సగటు ఆస్తి
K
14,046 సరెండర్చేశారని మంత్రి తెలిపారు.
విలువ రూ.13.63 కోట్లుగా తేలిందని వివరించాయి.
దేశంలో మత్తు పదార్థాల బారిన 37 కోట్ల మంది ఎమ్మెల్యేల ఆస్తుల్లో సగానికి పైగా భాజపా, కాంగ్రెస్
దేశవ్యాప్తంగా మద్యం, ఇతర మత్తు పదార్థాలు వాడే వారి పార్టీల నేతలవేనని నివేదిక విశ్లే షించింది . ఈ రెండు పార్టీల
సంఖ్య 37 కోట్ల వరకు ఉన్నట్లు సామాజిక న్యాయం, సాధికార ఎమ్మెల్యేలకు రూ.32,032 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపింది.
A
వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది.ఇలాంటి వారి మొత్తం ఎమ్మెల్యేల ఆస్తుల్లో 58.73 శాతం ఈ రెండుపార్టీల
సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 85 లక్షలు, తెలంగాణలో 82 లక్షలు దాకా శాసనసభ్యులవేనని వెల్లడించింది. భాజపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల
ఉన్నట్లు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఇది ఆస్తుల విలువ.. మిజోరం (రూ.14,210 కోట్ లు ) , సిక్కిం
యువతరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని దేశంలో మాదక (రూ.11,807 కోట్లు)రాష్ట్రాల బడ్జెట్కన్నా అధికమని తెలిపింది.
ద్రవ్యాలను అటు డిమాండ్, ఇటుసరఫరా వైపు అడ్డుకోవాలని రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు..
సూచించింది.
ఈశాన్య రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఆస్తులు తక్కువగా ఉండగా
దేశంలో 18-75 ఏళ్ల వయసున్న వారిలో 21.70 కోట్ల అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేల రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.
మంది వివిధ రకాల మత్తు పదార్థాలు వాడుతున్నట్లు పేర్కొంది. కర్ణాటక ఎమ్మెల్యేల ఆస్తుల విలువ మిజోరం, సిక్కిం రాష్ట్రాల
మరో 16 కోట్ల మంది మద్యం తాగుతున్నారని తెలిపింది. మత్తు వ్యక్తిగత వార్షిక బడ్జెట్ల కన్నా అధికం.ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల్లో
పదార్థాల వినియోగం కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్న కర్ణాటక శాసనసభ్యుల వాటా 26 శాతం. రాజస్థాన్, పంజాబ్,
రాష్ట్రాల్లో ఏపీ, అస్సాం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హరియాణా, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, దిల్లీ, ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్,
ఝార్ ఖం డ్, కర్ణా ట క, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, గోవా, మేఘాలయ, ఒడిశా, అస్సాం, నాగాలాండ్,
పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉత్తరాఖండ్, కేరళ, పుదుచ్ఛేరి, ఝార్ఖండ్, సిక్కిం, మణిపుర్,
ఉన్నట్లు స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. మిజోరం, త్రిపుర రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల కన్నా కర్ణాటక
శాసనసభ్యుల ఆస్తులే ఎక్కువ. ఈ 21 రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తుల
విలువ రూ.13,976 కోట్లు.
ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు మాట్లాడే DNA డేటా కీలక పాత్ర పోషించింది. ఇండో-యూరోపియన్
ఇండో-యూరోపియన్ భాషల మూలాలు చాలా కాలంగా యొక్క అనటోలియన్ శాఖ గతంలో అనుకున్నట్లుగా స్టెప్పీ నుండి
పండితుల చర్చకు సంబంధించిన అంశం. ఇటీవల, మాక్స్ ఉద్భవించలేదని, కానీ మరింత దక్షిణం నుండి, బహుశా fertil
ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీకి చెందిన crescent యొక్క ఉత్తర ఆర్క్లో లేదా సమీపంలో ఉందని
పరిశోధకులు సైన్స్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ఈ అధ్యయనం సూచించింది. ఈ ప్రకటన చర్చకు కొత్త కోణాన్ని
S
ప్రాథమిక సిద్ధాంతాల ద్వారా రూపొందించబడింది: 'స్టెప్పీ'
పరికల్పన మరియు 'అనాటోలియన్' లేదా 'ఫార్మింగ్' పరికల్పన.
ఇండో-యూరోపియన్ భాషలు సుమారు 6000 సంవత్సరాల
యొక్క సంయుక్త సాక్ష్యాల ఆధారంగా, పరిశోధకులు ఇండో-
యూరోపియన్ భాషల మూలం కోసం ఒక హైబ్రిడ్ పరికల్పనను
ముందుకు తెచ్చారు. వారు కాకసస్కు దక్షిణంగా అంతిమ
K
క్రితం పాంటిక్-కాస్పియన్ స్టెప్పీలో ఉద్భవించాయని 'స్టెప్పీ' మాతృభూమిని ప్రతిపాదించారు మరియు స్టెప్పీపై ఉత్తరం వైపు
పరికల్పన సుమారు 9000 సంవత్సరాల క్రితం ప్రారంభ క్రిస్టల్ క్వార్ట్జ్ తూనిక యూనిట్
వ్యవసాయంతో ముడిపడి ఉన్న పాత మూలాన్ని సూచిస్తుంది.
కీలడిలో త్రవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రవేత్తలు
A
ప్రాచీన లిఖిత భాషలను విశ్లేషించడం సంగం కాలం నాటి క్రిస్టల్ క్వార్ట్జ్ తూనిక యూనిట్ను కనుగొన్నారు.
ఇండో-యూరోపియన్ భాషల మూలాలను లోతుగా 2014లో కీలడి త్రవ్వకాలు ప్రారంభించిన తర్వాత కనుగొనడం ఇదే
పరిశోధించడానికి, పరిశోధకులు పూర్వీకులు-ప్రారంభించబడిన మొదటిసారి. విలక్షణంగా రూపొందించబడిన క్రిస్టల్ కళాఖండం
బయేసియన్ ఫైలోజెనెటిక్ విశ్లేషణ అని పిలువబడే ఒక వినూత్న సుమారుగా గోళాకార రూపాన్ని కలిగి ఉంది.
పద్దతిని ఉపయోగించారు. వారు ఆధునిక శృంగారం మరియు ఇటీవలి ఆవిష్కరణలు మరియు వాటి ప్రాముఖ్యత
భారతీయ భాషలతో వారి సంబంధాన్ని వరుసగా కనుగొనడానికి
ఒక సంచలనాత్మక ఆవిష్కరణలో, పూర్తిగా క్వార్ట్ జ్తో
సాంప్రదాయ లాటిన్ మరియు వేద సంస్కృతం వంటి పురాతన
తయారు చేయబడిన ఒక బరువు యూనిట్ ఇటీవలే కీలడిలో
లిఖిత భాషలను పరిశీలించారు.
కనుగొనబడింది. భూమి యొక్క క్రస్ట్ క్రింద 175 సెం.మీ లోతులో
ఇండో-యూరోపియన్ కుటుంబం యొక్క వయస్సు ఉన్న ఈ అన్వేషణ పురాతన కొలత సాధనాలపై మన అవగాహనకు
ఇండో-యూరోపియన్ కుటుంబం వయస్సు సుమారు కొత్త కోణాన్ని జోడిస్తుంది. ఈ చారిత్రాత్మక ప్రదేశంలో త్రవ్వకాలు
8100 సంవత్సరాలు ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది. 2014 లో ప్రారంభమయ్యాయి మరియు అప్పటి నుండి, అనేక
అంతేకాకుండా, సుమారు 7000 సంవత్సరాల క్రితం, కుటుంబం కళాఖండాలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటికే ఐదు ప్రధాన శాఖలుగా విడిపోయిందని, దాని అభివృద్ధి కేవలం క్వార్జ్ట్ పదార్థాలకే పరిమితం కాకుండా, హాప్స్కాచ్
కాలక్రమం గురించి మునుపటి భావనలను సవాలు చేసిందని అని నమ్మే టెర్రకోట బోర్డ్ గేమ్ కూడా కనుగొనబడింది. ఇది వారి
వెల్లడించింది. దినచర్యలతో పాటు విశ్రాంతికి విలువనిచ్చే సమాజాన్ని సూచిస్తూ,
S
K
A
S
బెంగళూరులోనిహలసూరులో దేశంలో తొలిసారి త్రీడీ
టన్నుల రికార్డు ఉత్పత్తిని సాధించిన నేపథ్యంలో, భవిష్యత్వృద్ధికి
సూచికగా దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. దేశం సాధిస్తున్న
ప్రగతిని ఇది గుర్తు చేస్తోందన్నారు.
K
ప్రింట్ సాంకేతికతతో నిర్మించిన తపాలా కార్యాలయాన్ని కేంద్ర ఐటీ టెస్లా సీఎఫ్ఓగా భారత సంతతి వ్యక్తి
శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్వర్చువల్విధానంలోప్రారంభించారు.
టెస్లాకొత్త చీఫ్ఫైనాన్షియల్ఆఫీసర్(సీఎఫ్ఓ)గా భారత
కర్ణా ట క తపాలా శాఖ కోసం మద్రాసు ఐఐటీ నిపుణుల
సంతతికి చెందిన వైభవ్తనేజా నియమితులయ్యారు. సీఎఫ్ఓ జాచరీ
ఆధ్వర్యంలోఎల్అండ్టీ సంస్థ దీన్ని పూర్తి చేసింది. ప్రత్యేకంగా
కిర్కాన్ వైదొలగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం
A
ముద్రించినపోస్టు క వర్ను ఇదే సందర్భంగా మంత్రి విడుదల
తీసుకున్నట్లు టెస్లా పేర్కొంది. అమెరికాకుచెందిన ఈ విద్యుత్కార్ల
చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని ఈ తరహా
దిగ్గజ కంపెనీలోనే ప్రస్తుతం చీఫ్ అకౌంటింగ్ఆఫీసర్ (సీఏఓ)
కటడా
్ట లను మరి కొన్ని ప్రాంతాల్లో చేపడతామని ఆయన తెలిపారు.
గా పనిచేస్తున్న తనేజా (45) అదనంగా సీఎఫ్ఓ బాధ్యతలనూ
ఈ నూతన కార్యాలయాన్ని 1,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో
నిర్వర్తిస్తారు. 2016 మార్చిలో టెస్ లాలో చేరిన తనేజా వివిధ
నిర్మించారు.
హోదాల్లో పనిచేశారు. 2019 మార్చిలో సీఏఓగా మారారు. ఎలాన్
రైల్వే చరిత్రలో 508 స్టేషన్ల ఆధునికీకరణకు ఒకేసారి మస్క్కు చెందిన ఈకంపెనీలో కిర్కాన్13 ఏళ్గా
లు పనిచేస్తున్నారు.
S
ఇంజినీరింగ్ డైరెక్టరేట్)ఉన్నారు. ఆరు నెలల్లోగా కమిటీ తన
నివేదిక/సిఫారసులను సమర్పిస్తుందని డీజీసీఏ పేర్కొంది. 2030
కల్లా అంతర్జాతీయ విమానయాన రంగంలో అన్ని వృత్తినైపుణ్య,
అత్యున్నత స్థాయిల్లో 50-50 (మహిళలు - పురుషులు) నిష్పత్తిని
62 కిలోల బరువెత్తి 8 ఏళ్ల చిన్నారి గిన్నిస్రికార్డు
హరియాణాకు చెందిన 8 ఏళ్ల అశ్రియా గోస్వామి 62 కేజీల
బరువెత్తి 30 సెకన్లలో 17 సార్లుక్లీన్ అండ్ జర్క్ వెయిట్లిఫ్టింగ్
K
సాధించాలని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గ నై జేషన్స్ చేసి గిన్నిస్ రికార్డ్నెలకొల్పింది. పంచ్కుల జిల్లాకు చెందిన ఈ
(ఐసీఏఓ)లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, డీజీసీఏ ఈ చర్య చిన్నారి తండ్రి అవినాష్కుమార్ స్థానికంగా ఓ జిమ్ సెంటర్
తీసుకుంది. నడుపుతున్నారు. అశ్రియా మొదట్లో తండ్రి దగ్గరే వెయిట్లిఫ్టింగ్
శిక్షణ తీసుకునేది. ప్రస్తుతం అంతర్జా తీ య వెయిట్లి ఫ్ట ర్
ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల సవరణకు కమిటీ
గుర్మెల్సింగ్ వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది. జులైలో జరిగిన
A
నూతన పాఠ్యప్రణాళికకు అనుగుణంగా 3 నుంచి 12 ప్రముఖ టీవీ కార్యక్రమం ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోలో
తరగతుల వరకూ ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను సవరించేందుకు ఈమె ఏకంగా 62 కేజీల బరువును ఎత్తి గిన్నిస్రికార్డ్నెలకొల్పింది.
19 మందితో ఎన్సీఈఆర్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికార
వర్గాలు వెల్లడించాయి.వీరిలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్
పద్మభూషణ్సుధామూర్తి ‘‘కామన్ఎట్అన్కామన్’’
సుధామూర్తి, ప్రముఖ సంగీతదర్శకుడు శంకర్ మహదేవన్, పుస్తకావిష్కరణ
ఆర్థికవేత్త సంజీవ్సన్యాల్, భారతీయ భాషా సమితిఛైర్పర్సన్చాము భిన్నమైన సంప్రదాయాలు ఉన్న చిన్న గ్రామంలో నేను
కృష్ణశాస్త్రితో పాటు పలువురు నిపుణులు ఉన్నారు. నేషనల్సిలబస్, పుట్టాను. పలు రకాల మనస్తత్వాలున్న మనుషులను చూస్తూ
టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (ఎన్ఎస్టీసీ) అని పిలిచే పెరిగాను. ఈ పుస్తకంలో 14 రకాల ప్రత్యేకమైన పాత్రలుఉంటాయి.
దీనికి జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన (ఎన్ఐఈపీఏ) ఛైర్మన్ పుస్తకం చదువుతున్నంతసేపూ ఆ పాత్రలు మిమ్మల్ని అలరిస్తాయి.
ఎం.సి.పంత్నే తృత్వం వహిస్తా రు . పాఠ్యపుస్త కా లను, ఇతర సాధారణంలో అసాధారణ ఆవిష్కరణల అభిరుచిని పరిచయం
విద్యాసంబంధ సమాచారాన్ని సిద్ధంచేయడం ఈ కమిటీ ముఖ్య చేస్తాయని సుధామూర్తి తెలిపారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
విధి. నిబంధనలకు అనుగుణంగా వీటిని ఎన్సీఈఆర్టీ పరిశీలించి సతీమణిగా సుపరిచుతురాలైన సుధామూర్తికి సంఘ సేవకురాలిగా,
పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తుంది. రచయిత్రిగా పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా
ఆమెరాసే చిన్నపిల్లల పుస్తకాలంటే చాలా మందికి ఇష్టం. దాదాపు
77వ స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని మోదీ రికార్డు
ఏడేళ్ల తర్వాత సుధామూర్తి ‘‘కామన్ఎట్అన్కామన్’’ పేరిట మరో
చారిత్రకఎర్ర కోట నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల
S
దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్బ ర్గ్లో జరుగుతున్న బ్రిక్స్
దేశాధినేతల ప్లీనరీలో ప్రధాని ప్రసంగించారు. ఈ సమావేశంలో
బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా అధ్యక్షులు లూలా డ సిల్వా, జిన్పింగ్,
రమఫోసాతో పాటు రష్యా విదేశాంగ మంత్రి పాల్గొన్నారు. ఆఫ్రికన్
కార్గిల్లో తొలి మహిళాపోలీస్స్టేషన్ను అడిషనల్డైరెకర్
్ట జనరల్
ఆఫ్ పోలీస్ఎస్.డి.సింగ్ జామ్వాల్ ప్రారంభించారు. ఈ పోలీస్
స్టేషన్లో ప్రత్యేకంగా మహిళలపై నేరాలను పరిష్కరిస్తుందని
K
ఆయన తెలిపారు.
యూనియన్కుజీ-20లో శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలన్న తమ
A
14. తెలంగాణ
వరి విస్తీర్ణం పెరుగుదలలో దేశంలోనే తెలంగాణ ప్రథమం ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. ఉద్యోగులకు సంబంధించి
అదనంగా పది సిఫార్సులు చేశారు. దీంతోరవాణా శాఖ
ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్) సీజన్లో తెలంగాణలో
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శాసనసభలో, మండలిలో
రెండు పంటల సాగు విస్తీర్ణం 4.65 లక్షల హెక్టార్ల మేర పెరిగింది.
బిల్లుప్రవేశపెట్ టా రు . రెండు సభలూ ఏకగ్రీవంగా ఆమోదం
నాలుగు పంటల సాగు 1.92 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. కేంద్ర
తెలిపాయి. ఉభయ సభలు ఆమోదించిన బిల్లుకు గవర్నర్ఆమోదం
వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం
తెలిపితే చట్టం అవుతుంది.
వెల్లడైంది. ఆగస్టు 18వ తేదీ వరకు సేకరించిన గణాంకాలను
తాజాగా వెల్లడించారు. రాష్ట్రంలో వరి, నూనెగింజల సాగు రెండేళ్ల తెలంగాణ ఐటీ శాఖకు రెండు డిజిటెక్అవార్డులు
కంటే పెరిగింది. గతఏడాది ఇదే సమయంతో పోలిస్తే వరి 4.42
అత్యున్నత సాంకేతికత రూపొందించి వినియోగించు
లక్షల హెక్టార్లు, నూనెగింజలు 0.23 లక్షల హెక్టార్ల మేర పెరిగింది.
కున్నందుకు తెలంగాణ ఐటీ శాఖకు రెండు పురస్కారాలు
దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 15 లక్షల హెక్టార్ల మేర పెరగగా
అందులో 30% వాటా తెలంగాణదే. ఈ విషయంలో దేశంలోనే
S
తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్,
ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్లు ఉన్నాయి.
లభించాయి.గోవాలో జరుగుతున్న ఈటీ గవర్నమెంట్ డిజిటెక్
- 2023 సదస్సులో బిహార్ ఐటీమంత్రి మహమ్మద్ ఇస్రాయిల్
మన్సూరి చేతుల మీదుగా ఈ అవార్డులను ఐటీ శాఖలోని ఎమర్జింగ్
K
టెక్నాలజీస్డైరెకర్
్ట రమాదేవి లంక అందుకున్నారు. రోడ్డుభద్రతపై
ఏఐ వినియోగంపై యునెస్కోతో తెలంగాణ ప్రభుత్వ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ
ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ ఉభయ సభల ఆమోదం అమెండ్మెంట్ బిల్లును మంత్రిసబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెట్టారు.
తెలంగాణ పంచాయతీరాజ్ చట ్ట సవరణబిల్లును మంత్రి
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు అసెంబ్లీ
ఎర్రబెల్లి దయాకర్రావు ప్రవేశపెట్టారు. సుపరిపాలన కోసమే
ఆమోదం పొందింది.గవర్నర్ తమిళిసై రవాణా, రహదారులు
భద్రాచలం పంచాయతీని మూడు భాగాలుగా విభజించామన్నారు.
- భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర
అన్నింటినీ ఆమోదించాలని మంత్రులు ప్రతిపాదించగా శాసనసభ
అధికారులతో సమావేశమై బిల్లులోని అంశాలపై చర్చించారు.
ఆమోదించింది. ఈ నాలుగు బిల్లులను తిరిగి ఆమోదం కోసం
అనంతరం ముసాయిదా బిల్లుకు అంగీకారం తెలిపి అసెంబ్లీలో
ప్రభుత్వం గవర్నర్కు పంపించనుంది.
15. ఆంధ్రప్రదేశ్
వలసల కారణంగా 0.4% జీడీపీ కోల్పోనున్న ఏపీ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్
జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. సీజేగా ప్రమాణం
వలసల కారణంగా 6 రాష్ట్రాల జీఎస్డీపీ పెరిగితే, మరో 6
అనంతరం జస్టిస్ఠాకుర్.. నేరుగా హైకోర్టుకు చేరుకుని జస్టిస్ఏవీ
రాష్ట్రాల జీఎస్డీపీ తగ్గనున్నట్లు ఎస్బీఐ నివేదిక తెలిపింది. వ్యక్తులు
శేషసాయితో కలిసి కేసుల విచారణ చేపట్టారు.
ఐటీ రిటర్నులు దాఖలుచేస్తున్న చోటు, పాన్, ఆధార్కార్డుల్లో ఉన్న
సీజే నేపథ్యమిది..
చిరునామాల ఆధారంగా ఈ వలసలను లెక్కించినట్లు పేర్కొంది.
వీటి ప్రకారం కేరళ (2.5%), దిల్లీ (2.5%), తమిళనాడు జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన
(1.3%), గుజరాత్ (0.5%), కర్ణాటక (0.5%), మహారాష్ట్ర న్యాయమూర్తిజస్టిస్ టీఎస్ ఠాకుర్కు సోదరుడు. స్వరాష్ట్రం
(0.4%) జీఎస్డీపీ 7.8% పెరిగితే ఉత్తర్ప్ర
దేశ్(-2.5%), బిహార్ జమ్మూకశ్మీర్. 1964 ఏప్రిల్ 25న జన్మించారు. 1989
(-2.2%), రాజస్థాన్(-1.0%), మధ్యప్రదేశ్(-0.9%), ఒడిశా అక్టోబరు 18న దిల్లీ, జమ్మూకశ్మీర్బార్కౌన్సిళ్లలో న్యాయవాదిగా
(-0.6%), ఆంధ్రప్రదేశ్(-0.4%), పశ్చిమ బెంగాల్(-0.2%) పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాది
ల జీఎస్డీపీ 7.8% తగ్గనున్నట్లుతెలిపింది.
S
ఆంధ్రప్రదేశ్హైకోర్టు సీజేగా జస్టిస్ధీరజ్సింగ్ఠాకుర్
ప్రమాణం
హోదా పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్ హైకోర్టు
న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్ 10న
బాంబే హైకోర్టుకు బదిలీఅయ్యారు. ఏపీ హైకోర్టులో 37 మంది
న్యాయమూర్తుల నియామకానికి ఆమోదముంది. ప్రస్తుతం సీజే
K
ఏపీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది.
ధీరజ్సింగ్ ఠాకుర్ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి
A
S
K
A
S
K
A