You are on page 1of 68

ఏప్రిల్

2024
Monthly
Booklet

మిషన్‌దివ్యాస్త్ర విజయవంతం 96 వ ఆస్కార్ అవార్డులు

నూతన లోక్ పాల్ గా ఖన్విల్కర్

అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం


తెలంగాణ నూతన
గవర్నర్ గా రాధాకృష్ణ
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


2
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

ముందుమాట

మరింత వినూత్నంగా ఎ.కె.ఎస్. కరెంట్ అఫైర్స్


ఎ.కె.ఎస్.ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మాస పత్రిక, వివిధ వార్తా పత్రికలలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని
రూపొందించడం జరిగింది.

S
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఉద్యోగం పొందాలంటే - ఆయా ప్రభుత్వ విధానాలు-పథకాలు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక,
భౌగోళిక, సామాజిక, సమకాలీన అంశాలపై లోతైన అధ్యయనం మరియు విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించుకున్న వారు
మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలరు.
K
పైన చెప్పబడిన అన్ని అంశాలను స్పృశిస్తూ, తెలుగులో లభించని సమాచారాన్ని 3600 కోణంతో సమగ్రంగా - ప్రిలిమ్స్,
మెయిన్స్ పరీక్షలకు ఉభయ తారకంగా, పరీక్షల డిమాండ్ కు తగ్గట్టుగా ఎ.కె.ఎస్. కరెంట్ ఎఫైర్స్ ప్రతి విభాగాన్ని ఆయా
నిష్ణాతులయిన విషయ నిపుణులచే రూపొందించి మీ ముందుకు తీసుకురావడమైనది.
A
ఢిల్లీ మరియు హైదరాబాద్ లోని అత్యుత్తమ ఫ్యాకల్టీచే గ్రూప్-1,2(ఎపిపిఎస్.సి/టిఎస్ పి ఎస్ సి) బ్యాచ్ లకు అడ్మిషన్లు
జరుగుచున్నవి, గ్రూప్-1 టెస్ట్ సీరీస్లు జరుగుచున్నవి. వివరాల కొరకు మా ఆఫీసునందు, ఈ-మెయిల్, ఫోన్ లేదా ఆన్ లైన్
ద్వారా సంప్రదించగలరు.

TSPSC విడుదల చేసిన గ్రూప్ 1 తో పాటు ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా సమగ్రంగా, పూర్తిగా పోటీ పరీక్షల
దృక్కోణం తో రూపొందించిన ప్రత్యేక బుక్ లెట్స్ అతి త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి, పాఠకులు గమనించగలరు.

M.S. Shashank

Founder & CEO

Team AKS www.aksias.com 8448449709 


3
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

విషయ సూచిక
1. భారత రాజ్యాంగం - పరిపాలన...........................................................................................7-10
తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌విడుదల .....................................................................................7
జమిలి ఎన్నికలకు రామ్‌నాథ్‌కమిటీ ఏకగీవ్ర నివేదిక........................................................................7
ఉత్తరాఖండ్‌లో యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..........................................................................9
అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం-2019......................................................................................9
ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది : సుప్రీంకోర్టు.............................................9
రాష్ట్రాల ఆర్థిక నిర్వహణలో.. కేంద్రానికీ సంబంధం ఉంటుంది...........................................................10
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఐఏఎస్‌అధికారులతో కమిటీ..................................................................10

2.

S
ఆర్థిక వ్యవస్థ ..................................................................................................................11-12
నిరుద్యోగిత 3.1 శాతమే...........................................................................................................11
రేట్లు మళ్లీ అవే.........................................................................................................................11
K
త్వరలో ఆఫ్‌లైన్‌ఇ-రూపాయి లావాదేవీలు...................................................................................11
రిటైల్, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకూ కేఎఫ్‌ఎస్‌.........................................................................................11
2024-25పై ఆర్‌బీఐ అంచనాలు...............................................................................................11
పెరిగిన కేటాయింపులతో మేలు...................................................................................................12
A
3. అంతర్జాతీయ సంబంధాలు..............................................................................................13-17
గాజా కాల్పుల విరమణపై వీగిన అమెరికా తీర్మానం........................................................................13
అరుణాచల్‌ప్రదేశ్‌భారత్‌దేనన్న అమెరికా....................................................................................13
రష్యా దౌత్యవేత్తను బహిష్కరించిన స్లొవేనియా .............................................................................13
భారత సంతతికి చెందిన ఐర్లాండ్‌ప్రధాని రాజీనామా......................................................................13
వియత్నాం అధ్యక్షుడి రాజీనామా.................................................................................................13
ఇండోనేసియా అధ్యక్షుడిగా ఆ దేశ రక్షణమంత్రి.............................................................................13
గర్భవతులకు అబార్షన్లపై జాతీయ స్థాయిలో నిషేధానికి మద్దతు పలికిన ట్రంప్‌.....................................14
ఏడువేల కంటైనర్లలో..రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి.............................................................14
పుతిన్‌కొత్త రికార్డు! ................................................................................................................14
గాజాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు ..................................................14
బానిసల శ్రమతో అపార లాభాలు................................................................................................15

Team AKS www.aksias.com 8448449709 


4
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

భారీ ఆధిక్యంతో పుతిన్‌కు పట్టం..................................................................................................15


నడిసంద్రంలో భారత నౌకాదళం 40 గంటల ఆపరేషన్‌..................................................................15
పాలస్తీనా ప్రధానిగా ముస్తఫా......................................................................................................15
అణు దాడికి వెనుకాడబోమన్న రష్యా అధ్యక్షుడు..............................................................................16
ఆపరేషన్‌ఇంద్రావతి ప్రారంభం: జైశంకర్‌. ..................................................................................16
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భూటాన్ ప్రధాని భేటీ......................................................................16
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 78వ సమావేశం.......................................................................16
భారత్‌-జపాన్‌భాగస్వామ్య వృద్ధిపై నిక్కై ఫోరమ్‌...........................................................................16
16వ భారత్‌జపాన్‌విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశం.............................................................17

4. పర్యావరణం...................................................................................................................18-24
వేడెక్కుతున్న ఉత్తర భారతం.......................................................................................................18

S
పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం........................................................................................18
కునో నేషనల్ పార్క్లో పెరుగుతున్న చిరుత జనాభా .......................................................................19
K
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కోర్ ఏరియాలలో టైగర్ సఫారీని సుప్రీంకోర్టు నిషేధించింది.......................20
బ్రెజిలియన్ ఫ్లీ టోడ్- ప్రపంచంలోని అతి చిన్న కప్ప.......................................................................21
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్............................................................................................22
చిరుతపులి జనాభా స్థితిపై భారతదేశం నివేదిక..............................................................................23
A
ఉత్తర ఆకుపచ్చ అనకొండ: కొత్త పాము జాతులు...........................................................................24

5. సై న్స్ & టెక్నాలజీ........................................................................................................... 25-30


స్వీయ భౌతిక నిర్మాణంతో రంగుల హరివిల్లు! ..............................................................................25
ఇస్రో ‘పుష్పక’ ప్రయోగం విజయవంతం.......................................................................................25
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం!.....................................................................................25
మనిషికి పంది మూత్రపిండం.....................................................................................................26
ఆఖరి క్షణాల్లో ఆగిన వ్యోమగాముల ప్రయాణం . ...........................................................................26
ప్ప్రథమ 1500 హార్స్‌పవర్‌ఇంజిన్‌విజయవంతం.........................................................................26
చంద్రుడి ఆవలి వైపునకు కమ్యూనికేషన్‌ఉపగ్రహం ......................................................................26
ల్యాప్‌టాప్‌లకు వైర్‌లెస్‌ఛార్జర్‌. ................................................................................................26
కాంతి వేగంతో ఎలక్ట్రాన్ల
‌ శక్తి మార్పిడి.......................................................................................26
అంతుచిక్కని కృష్ణ పదార్థం వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్తలు.............................................................27
అమెరికాకు స్పేస్‌ఎక్స్‌నిఘా శాటిలైట్‌. .......................................................................................27

Team AKS www.aksias.com 8448449709 


5
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ఇంజినీర్‌......................................................................27


జపాన్‌చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ప్రయోగం విఫలం..................................................................27
మిషన్‌దివ్యాస్త్ర లో మహిళామణులు............................................................................................28
మిషన్‌దివ్యాస్త్ర విజయవంతం....................................................................................................28
తొలి చిత్రాలను పంపిన ఇన్‌శాట్‌-3డీఎస్‌...................................................................................28
సజాతీయ రేణువుల మధ్య పరస్పర ఆకర్షణ: ఆక్స్‌ఫర్డ్‌.....................................................................28
దేశంలో తొలి కృత్రిమమేధ (ఏఐ) టీచరు.....................................................................................29
దక్షిణాసియాలో తొలిసారిగా బ్రెయిన్‌ట్యూమర్‌కు జాప్‌-ఎక్స్‌శస్త్రచికిత్స.............................................29
సాథి పథకంలో ఐఐటీహెచ్‌క్లస్టర్కు
‌ రూ.60 కోట్లు .......................................................................29
‘ఆమ్కా’ అభివృద్ధికి సీసీఎస్‌ఆమోదముద్ర......................................................................................29
5 నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు..............................................................................................29

6.
S
చందమామపై నిద్రాణ స్థితిలోకి అమెరికా ల్యాండర్‌. ......................................................................30

వార ్తల్లో వ్యక్తు లు..............................................................................................................31-34


K
7. ప్రభుత్వ విధానాలు......................................................................................................... 35-40
8. క్రీడలు.............................................................................................................................41-4
9. రక్షణ............................................................................................................................ 45-46
A
10. అవార్డులు..................................................................................................................... 47-50
11. నివేదికలు......................................................................................................................51-53
12. ఇతర అంశాలు.............................................................................................................. 54-59
13. చరిత్ర సంస్కృతి.............................................................................................................60-60
14. తెలంగాణ..................................................................................................................... 62-66
15. ఆంధ్రప్రదేశ్....................................................................................................................67-67

Copyright @ by AKS IAS


All rights are reserved. No part of this document may be reproduced, stored in a retrieval
system or transmitted in any form or by any means, Electronic, Mechanical, Photocopying,
Recording or otherwise without prior permission of AKS IAS.

this Material is for Internal Circulation Only


Team AKS www.aksias.com 8448449709 
6
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

1. భారత రాజ్యాంగం - పరిపాలన


తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌విడుదల జమిలి ఎన్నికలకు రామ్‌నాథ్‌కమిటీ ఏకగీవ్ర నివేదిక
సార్వత్రిక సమరంలో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు దేశంలో జమిలి ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌
తమిళనాడుసహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 కోవింద్‌నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ పలు సంప్రదింపుల
స్థానాలకు, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు తరువాత ఏకగీవ్రంగా తీసుకున్న నిర ్ణ యా నికి సంబంధించిన
జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అందజేసింది. కేంద్ర హోం
తరఫున ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసింది. దీంతో నామినేషన్ల మంత్రి అమిత్‌షా, కమిటీ సభ్యులు గులాంనబీ ఆజాద్, ఎన్‌కే సింగ్,
ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్‌ 19న సుభాష్‌కశ్యప్, సంజయ్‌కొఠారిలతో కలిసి కోవింద్‌ఈ నివేదికను
పోలింగ్‌జరగనుంది. రాష్ట్రపతికి సమర్పించారు. దీని కోసం 191 రోజుల పాటు పని
చేసిన కోవింద్‌కమిటీ ఎంతో మందితో చర్చలు జరిపింది. తుదకు
తొలి విడతలోనే తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ
18,000 పేజీలతో నివేదికను రూపొందించింది. అందులో 321

మొదలైంది.

S
స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. దీంతో ఆ రాష్ట్రంలో హడావుడి

అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన


పేజీల నివేదికను బహిర్గతపరిచింది.

రామ్‌నా థ్‌ కోవింద్‌ కమిటీ తొలి దశలో లోక్‌స భ,


K
అసెంబ్లీలకు జమిలి ఎన్నికలను నిర్వహించాలని, ఆ తర్వాత రెండో
గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఈటానగర్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌
దశలో ఈ ఎన్నికలకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల
జారీ చేసింది. ఇక్కడ 60 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్‌సభ సీట్లకు
ఎన్నికలను జత చేయాలని పేర్కొంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా
ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్లకు
ఒకే ఓటరు జాబితా తయారు చేయాలని సూచించింది. అయితే
అభ్యర్థులను భాజపా ఇప్పటికే ప్రకటించింది. అరుణాచల్‌ వెస్ట్‌
ఎప్పటి నుంచి జమిలి ఎన్నికలను నిర్వహించాలనే అంశాన్ని
A
నుంచి కేంద్ర మంత్రి కిరణ్‌రిజిజు బరిలోకి దిగుతున్నారు. 2019లో
కోవింద్‌కమిటీ చెప్పలేదు.
2 లోక్‌సభ సీట్లను భాజపా గెలుచుకుంది. అసెంబ్లీలో 41 సీట్లను
ఆ పార్టీ కైవసం చేసుకుంది. జేడీయూ 7, ఎన్‌పీపీ 5 సీట్లను జమిలి ఎన్నికలకు బీజం వేస్తూ లోక్‌సభ కాల పరిమితిని
గెలుచుకున్నాయి. కాంగ్రెస్‌4, పీపీఏ 1 సీటు సాధించాయి. ఇద్దరు నిర్దేశించే ఆర్టికల్‌ 83, శాసనసభల కాల పరిమితిని నిర్దేశించే
స్వతంత్రులు గెలిచారు. 172ని సవరిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్‌82ఎ చేర్చాలని నివేదిక
పేర్కొంది. ఈ సవరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని స్పష్టం
అస్సాంలోని కాజీరంగా, సోనిత్‌పుర్, లఖింపుర్, దిబ్రూగఢ్,
చేసింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఏర్పడిన అసెంబ్లీలు, స్థానిక
జొర్హాట్‌ నియోజకవర్గాల్లో తొలి విడతలో పోలింగ్‌ జరగనుంది.
సంస్థలు ఏదైనా కారణంగా ముందే రద్దయితే వాటికి మిగిలిన
తొలి విడతలోని ప్రముఖుల్లో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్,
లోక్‌సభ కాలపరిమితి వరకే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని
కాంగ్రెస్‌లోక్‌సభాపక్ష ఉప నేత గౌరవ్‌గొగొయ్‌తదితరులున్నారు.
సూచించింది. లోక్‌సభ ఎన్నికలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
పుదుచ్చేరిలోని లోక్‌స భ నియోజకవర్గానికి రిటర్నింగ్‌
ఈ అంశంపై సూచనలు, సలహాలను ఆహ్వానిస్తూ ఇచ్చిన
అధికారి కులోత్తుగన్‌నోటిఫికేషన్‌జారీ చేశారు.
పిలుపు అందుకొని దేశం నలుమూలల నుంచి వచ్చిన 21,558
జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్‌-కథువా లోక్‌సభ స్థానానికి
స్పందనల్లో 80% జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నట్లు కమిటీ
తొలి విడతలోనే ఎన్నిక జరగనుంది. ఈ సీటుకు ఇప్పటివరకూ
పేర్కొంది. జమిలి ఎన్నికలపై అభిప్రాయాలను తెలపాల్సిందిగా
భాజపా, గులాం నబీ ఆజాద్‌పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించాయి.

Team AKS www.aksias.com 8448449709 


7
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
62 రాజకీయ పార్టీలను కోవింద్‌ కమిటీ సంప్రదించగా మొత్తం ఎన్నికల సంఘం చెప్పింది. అందుకయ్యే వ్యయ అంచనాలనూ
47 పార్టీలు స్పందించాయి. అందులో 32 పార్టీలు సానుకూలత సమర్పించింది. జమిలి ఎన్నికలపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ
వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. 15 పార్టీలు వ్యతిరేకించాయి. మరో అంచనాలను సవరించాల్సి ఉంటుంది. ఇందుకు అనువైన ప్రణాళిక
15 పార్టీలు స్పందించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం తయారు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల
వహిస్తున్న తెలుగుదేశం, భారాస, వైకాపా స్పందించలేదని సంఘాలు పని చేయాలి.
తెలిపింది. మజ్లిస్‌పార్టీ జమిలిని వ్యతిరేకించినట్లు పేర్కొంది.
2024లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: జూన్‌ నాటికి ఏపీ,
అందులో 47 పార్టీలు స్పందించాయి. 32 పార్టీలు జమిలి అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా. నవంబరు నాటికి హరియాణా,
ఎన్నికలకు ఆమోదం తెలిపాయి. మహారాష్ట్ర.

ఆర్టికల్‌324ఏ 2025లో..ఝార్ఖండ్, బిహార్, దిల్లీ.

లోక్‌స భ, అసెంబ్లీ ఎన్నికలతోపాటే మున్సిపాలిటీలు, 2026లో..పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ,


గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ పుదుచ్చేరి,

సంబంధం లేకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు

S
ఆర్టికల్‌324ఏ చేర్చాలి. దానివల్ల ఆర్టికల్‌243ఈ, 243యూలతో

సార్వత్రిక ఎన్నికలతోపాటే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి


2027లో..మణిపుర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌
ప్రదేశ్, గుజరాత్‌.

2028లో..హిమాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్,


K
వీలవుతుంది. ఒకవేళ వాటి కాల పరిమితి ఐదేళ్లలోపే ముగిస్తే
త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్,
వాటికి మధ్యంతర ఎన్నికలు నిర్వహించి, మిగిలిన కాల పరిమితి
రాజస్థాన్.‌
వచ్చే సాధారణ ఎన్నికల వరకే ఉండేలా నిర్దేశించాలి.
గతంలోనూ జమిలి: దేశంలో గతంలోనూ జమిలి
తొలి దశలో లోక్‌స భ, అసెంబ్లీలకు ఏకకాలంలో
ఎన్నికలు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చాక 1951-52లో తొలి
A
ఎన్నికలు నిర్వహించాలి. రెండోదశలో మున్సిపాలిటీలు, గ్రామ
ఎన్నికలను లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి నిర్వహించారు. దీనిని
పంచాయతీలను లోక్‌స భ, అసెంబ్లీ ఎన్నికలతో కలపాలి.
1967 వరకూ కొనసాగించారు. 1968, 69 సంవత్సరాల్లో
అందుకోసం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోపు
కొన్ని అసెంబ్లీలను రద్దు చేయడంతో జమిలి తప్పింది. 1970లో
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలి.
లోక్‌సభనూ అర్ధాంతరంగా రద్దు చేశారు. అప్పటి నుంచి వేర్వేరుగా
ప్రధాన ఎన్నికల కమిషనర్‌నుంచి జాబితా తీసుకుని రాష్ట్ర
ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. మళ్లీ 1980లో జమిలి ఎన్నికల
ఎన్నికల సంఘాలు ఓటర్ల జాబితాలు తయారు చేస్తుంటాయి.
ప్రతిపాదన వచ్చింది. 1983లో జమిలి ఎన్నికలను నిర్వహించాలని
కొన్నిచోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘాలు సొంతంగానే వాటిని
ఆలోచన చేశారు. 1999లో జస్టిస్‌బి.పి.జీవన్‌రెడ్డి నేతృత్వంలోని
తయారు చేసుకుంటుంటాయి. దీనివల్ల ఒకే పని రెండు సార్లు
లా కమిషన్‌.. తన 170వ నివేదికలో జమిలి ఎన్నికల సూచన
చేసినట్లవుతోంది. దీన్ని పరిహరించడానికి మూడంచెల వ్యవస్థ
చేసింది. 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ జమిలి ఎన్నికల
కోసం ఒకే ఓటర్ల జాబితా తయారుచేసి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల
ఆలోచన చేశారు. తన ఆలోచనను కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా
సంఘాల పనిని తగ్గ ిం చాలి. ఇందుకోసం ఆర్టికల్‌ 325ని
గాంధీతో పంచుకున్నారు. ఆమె అంగీకరించారు. కానీ అది
సవరించాలి.
ఆచరణకు నోచుకోలేదు. 2010లో భాజపా నేత ఆడ్వాణీ కూడా
జమిలి ఎన్నికల నిర్వహణకు ఎన్ని ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, జమిలి ప్రతిపాదన తెచ్చారు.
సిబ్బంది, భద్రతా దళాలు, సరంజామా అవసరమవుతుందో కేంద్ర
అప్పటి ప్రధాని మన్మోహన్‌కు ఈ ప్రతిపాదన చేశారు.

Team AKS www.aksias.com 8448449709 


8
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
2014లో భాజపా తన ఎన్నికల ప్రణాళికలో జమిలి అంశాన్ని మంత్రి అమిత్‌షా పలుమార్లు చెబుతూ వచ్చారు.
ప్రస్తావించింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు సుదర్శన్‌
ఏమిటీ నిబంధనలు?
నాచియప్పన్‌ నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీని 2015లో
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల
‌ నుంచి వలస వచ్చిన
ఏర్పాటు చేసింది. 2017లో నీతి ఆయోగ్‌ ఒక పత్రాన్ని తయారు
ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి
చేసింది. 2018లో లా కమిషన్‌మరో పత్రాన్ని రూపొందించింది.
సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం
కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాలని సూచించింది.
రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు
ఉత్తరాఖండ్‌లో యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు,
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.
పౌరస్మృతి(యూసీసీ) బిల్లు తాజాగా చట ్ట రూ పం దాల్చింది.
ప్రక్రియ అంతా ఆన్‌లై న్‌లో నే ముగుస్తుంది. కేంద్ర
ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మార్చి 11న ఆమోదం
నిరయ
్ణ ంపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. కొందరి పట్ల వివక్ష చూపేలా
తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌నోటిఫికేషన్‌లో తెలిపింది. దీంతో
ఉంటే దీనిని అమలుచేయబోమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి

S
స్వాతంత్య్రానంతరం యూసీసీని ఆమోదించిన తొలి రాష్ట్రంగా
ఉత్తరాఖండ్‌ నిలిచింది. దీనిపై ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి
ఆనందం వ్యక్తం చేశారు. యూసీసీని అమలు చేయడం ద్వారా
మమతాబెనర్జీ, ఈ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని కేరళ
ముఖ్యమంత్రి విజయన్‌లు తెగేసిచెప్పారు.

పాక్‌హిందూ శరణార్థుల హర్షం


K
రాష్ట్రంలో పౌరులందరికీ సమాన హక్కులు కల్పించడంతో పాటు
మహిళలపై అణచివేతను నిర్మూలించడం సాధ్యమవుతుందని సీఏఏ-19 అమలుతో ఎట్టకేలకు తాము భారతీయ పౌరులం
ఆయన పేర్కొన్నారు. మతాలతో సంబంధం లేకుండా దేశ అవుతున్నామని దిల్లీలో ఉంటున్న పాకిస్థానీ హిందూ శరణార్థులు
పౌరులందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయడం హర్షం వ్యక్తంచేశారు. ఎన్నోఏళ్లుగా దీనికోసమే నిరీక్షిస్తున్నామని
యూసీసీ ముఖ్య ఉద్దేశం. వారి ప్రతినిధి ధరంవీర్‌సోలంకి చెప్పారు. సోమవారం సాయంత్రం
A
ఈశాన్య దిల్లీ, షాహీన్‌బాగ్, జామియానగర్‌ వంటి సున్నితమైన
అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం-2019
ప్రాంతాల్లో భద్రత పెంచారు. వదంతుల్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మళ్లీ తెరపైకి
వ్యాఖ్యల్ని గుర్తించడానికి సామాజిక మాధ్యమ ఖాతాలపైనా సైబర్‌
వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగురోజుల్లో
విభాగం దృష్టి సారించింది. కేంద్ర ప్రకటన వెలువడగానే అస్సాంలో
షెడ్యూలు వస్తుందనగా.. భాజపాకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న
‘ఆసు’ సహా వివిధ సంఘాలు ఆందోళనకు దిగాయి. సీఏఏ ప్రతుల్ని
సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంలా బయటికి తీసింది. పాకిస్థాన్,
కాల్చివేసి, మంగళవారం హర్తాళ్‌పాటించాలని పిలుపునిచ్చాయి.
బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల
‌ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన
ముస్లిమేతరులకుమనదేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ
నోటిఫికేషన్‌జారీచేసింది. సీఏఏ చట్టం-2019లోనే పార్లమెంటు ఉంది : సుప్రీంకోర్టు
ఆమోదం పొందినా.. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా. ..
ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ
విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా
ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర దేశాల స్వాతంత్య్ర
అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం
దినోత్సవాల సందర్భంగా ఆ దేశాల పౌరులకు శుభాకాంక్షలు
నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక
చెప్పడం తప్పేమీ కాదని తేల్చి చెప్పింది. ఆర్టికల్‌370 రద్దును
ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం
విమర్శిస్తూ వాట్సప్‌స్టేటస్‌పెట్టుకున్న ప్రొఫెసర్‌పై నమోదు చేసిన

Team AKS www.aksias.com 8448449709 


9
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత
చేసింది. మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్‌జావేద్‌అహ్మద్‌హజం.. న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్నంత
ఆర్టికల్‌370 రద్దును విమర్శిస్తూ ఆగస్టు 5ను జమ్మూ కశ్మీర్‌కు మాత్రాన చర్చలు, సంప్రదింపులను నిలిపివేయ వద్ద ని జస్టిస్‌
బ్లాక్‌డేగా పేర్కొన్నారు. ఆగస్టు 14న పాకిస్థాన్కు
‌ స్వాతంత్య్ర సూర్యకాంత్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం
దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వాట్సప్‌స్టేటస్‌పెట్టుకున్నారు. ఉభయ పక్షాలకూ హితవుపలికింది. నిర్ణయం తీసుకోవడంలో
దీంతో కొల్హా పు ర్‌జి ల్లాలోని హట్కనంగలే పోలీస్‌స్ టే ష న్‌లో భాగస్వాములైన సీనియర్‌ అధికారులు అందరూ సమస్య
హజంపై సెక్షన్‌153ఏ (మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం) పరిష్కారానికి యత్నించాలని తెలిపింది. సహకార సమాఖ్య స్ఫూర్తితో
కింద కేసు నమోదైంది. ఈ కేసు నమోదును బాంబే హైకోర్టు సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉన్నప్పటికీ కేంద్రం వైఖరి వల్ల అది
సమర్థించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాధ్యం కావడంలేదని కేరళ తరఫు వాదనలు వినిపించిన సీనియర్‌
విచారణ జరిపిన జస్టిస్‌అభయ్‌ఎస్‌ఓకా, జస్టిస్‌ఉజ్జల్భూ
‌ యాన్‌లతో న్యాయవాది కపిల్‌సిబల్‌ పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు
కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. ఎదుర్కొంటున్న రాష్ట్రా ని కి తక్షణ ఉపశమనం అవసరమని
‘పాకిస్థాన్‌స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ పౌరులకు తెలిపారు. అదనపు రుణ సేకరణకు విధించిన షరతులను కేంద్రం

S
శుభాకాంక్షలు చెప్పడంలో తప్పులేదు. రాజ్యాంగంలోని
ఆర్టికల్‌19(1)(ఏ) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది.
దీనిద్వారా ఆర్టికల్‌370 రద్దును విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ
ఎత్తివేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం అధికారాన్ని
ప్రశ్నిస్తూ కేరళ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటేనే
రాష్ట్ర అభ్యర్థనను పరిశీలిస్తామంటూ అదనపు సొలిసిటర్‌జనరల్‌
K
ఉంటుంది. ఆర్టికల్‌రద్దు చేసిన రోజును బ్లాక్‌డేగా పేర్కొనడంద్వారా ఎన్‌.వెంకటరామన్‌ ఇదివరకు అందజేసిన నోట్‌పై ధర్మాసనం
హజం తన నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతి అభ్యంతరం తెలిపింది.
చర్యనూ సెక్షన్‌153ఏ ద్వారా అడ్డుకుంటే ప్రజాస్వామ్యం మనుగడ
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఐఏఎస్‌అధికారులతో కమిటీ
సాగించలేదు. చట్టబద్ధ నిరసనను తెలిపే హక్కు ఆర్టికల్‌19(1)(ఏ)
A
కల్పిస్తుంది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్య ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుపై

అవసరం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించి గతంలో


మధ్యస్థాయి అధికారులతో(ఎంఎల్‌ఓ) ఏర్పాటు చేసిన అడ్వైజరీ
రాష్ట్రాల ఆర్థిక నిర్వహణలో.. కేంద్రానికీ సంబంధం కమిటీ ఇచ్చిన నివేదికలను పరిశీలించి, తగు సిఫారసులు
ఉంటుంది చేసేందుకు ప్రభుత్వం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కమిటీని

రాష్ట్రాల ద్రవ్య నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నట్లయితే నియమించింది. ఏడుగురు అధికారులతో నియమించిన ఈ

అది జాతీయ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది కనుక కమిటీకి మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి

ఈ అంశంతో కేంద్ర ప్రభుత్వానికీ సంబంధం ఉంటుందని ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఐఏఎస్‌అధికారులు జె.శ్యామలరావు,

సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రుణ సేకరణపై పరిమితి విధింపు కాంతిలాల్‌ దండే, ఎన్‌.గుల్జార్, పి.ఎస్‌.ప్రద్యుమ్న, హర్షవర్ధన్‌

విషయంలో తమ మధ్య నెలకొన్న విభేదాలను సంప్రదింపుల ద్వారా ఇందులో సభ్యులుగా ఉంటారు. సాధారణ పరిపాలన శాఖలో

పరిష్కరించుకోవాలని కేరళ, కేంద్ర ప్రభుత్వాలకు సూచించింది. డిప్యూటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బి.విజయలక్ష్మిని దీనికి కన్వీనర్‌గా

రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ రుణ సేకరణ నియమించారు. ఈ కమిటీ 30 రోజుల్లోగా నివేదిక అందజేయాలని

యత్నాలకు కేంద్రం అడ్డుతగులుతోందని ఆరోపిస్తూ కేరళ ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఆదేశించారు.

Team AKS www.aksias.com 8448449709 


10
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

2. ఆర్థిక వ్యవస్థ
నిరుద్యోగిత 3.1 శాతమే పంట సాగు పెరుగుతుందని, తయారీలో లాభదాయకత, సేవల
మద్దతు కొనసాగగలదని, ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు
దేశంలో గత మూడేళ్లుగా నిరుద్యోగిత శాతం క్రమంగా
పుంజుకుంటాయ’ని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.
తగ్గుతూ వస్తోందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ
పరిధిలోని జాతీయ నమూనా సర్వే సంస్థ వెల్లడించింది. 15ఏళ్లు త్వరలో ఆఫ్‌లైన్‌ఇ-రూపాయి లావాదేవీలు
అంతకుమించిన వయసున్న శ్రామికుల్లో 2021లో 4.2శాతంగా
ఇంటర్నెట్‌ లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ
ఉన్న నిరుద్యోగిత 2022కి 3.6శాతానికి దిగివచ్చిందని, 2023లో
డిజిటల్‌ రూపాయి వినియోగదార్లు సులువుగా లావాదేవీలు
అది 3.1శాతంగా మాత్రమే ఉందని తెలిపింది. 2020లో
నిర్వహించుకునేందుకు వీలు కల్పించేలా కేంద్ర బ్యాంక్‌ డిజిటల్‌
కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
కరెన్సీ(సీబీడీసీ) నమూనా ప్రాజెక్టులో ఆఫ్‌లైన్‌ ఇ-రూపాయిని
క్రమంగా మెరుగుపడ్డాయని, ఆర్థిక కార్యకలాపాలు కూడా
ఆర్‌బీఐ భాగం చేస్తోంది.
విస్తృతమయ్యాయని సంస్థ పేర్కొంది.

రేట్లు మళ్లీ అవే

S
అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో,
* ఆధార్‌ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థ లో భద్రతా
ఫీచర్లను మరింత పెంచనున్నారు.

* వినియోగదార్ల రుణాల్లో ఇతర ఫీజులను తప్పనిసరిగా


K
ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యంతో వడ్డీ రేటులోనే జతచేయాలి.
రిజర్వ్‌బ్యాంక్‌ఆఫ్‌ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా ఆరో ద్వైమాసిక
సమీక్షలోనూ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఫిబ్రవరి రిటైల్, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకూ కేఎఫ్‌ఎస్‌
8తో ముగిసిన పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) సమావేశంలో రిటైల్‌ రుణ గ్రహీతలతో పాటు సూక్ష్మ చిన్న మధ్యతరహా
రెపో రేటును 6.5% వద్దే ఉంచడానికి మెజారిటీ కమిటీ సభ్యులు సంస ్థ లు (ఎమ్‌ఎ స్‌ఎ మ్‌ఈ ) తీసుకున్న రుణాలకూ, అన్ని
A
(5-1) ఓటు వేశారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇకపై కీ ఫ్యాక్ట్‌స్టేట్‌మెంట్‌(కేఎఫ్‌ఎస్‌)

2024-25లో వృద్ధిరేటు 7%: ప్రైవేటు మూలధన అందజేయాల్సి ఉంటుంది. అంటే రుణ ఒప్పంద వివరాలను

వ్యయాలు మెరుగవడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సరళంగా, సులభంగా అర్థం చేసుకునేలా వారికి సమాచారాన్ని

వృద్ధిరేటు 7 శాతంగా నమోదవుతుందని ఆర్‌బీ ఐ అంచనా ఇవ్వాలి.

వేసింది. వర్షపాతం సాధారణంగా ఉంటుందనే అంచనాలతో రిటైల్‌ 2024-25పై ఆర్‌బీఐ అంచనాలు


ద్రవ్యోల్బణం 4.5 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది.
త్రైమాసికం (%)లో జీడీపీ (%)లో ద్రవ్యోల్బణం
కమొడిటీ ధరలపై ప్రభావం: ప్రస్తుత త్రైమాసికంలో ఏప్రిల్‌-జూన్‌ 7.2 5.0
రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతంగా నమోదు కావచ్చని.. దీంతో జులై-సెప్టెంబరు 6.8 4.0
2023-24 మొత్తం మీద ద్రవ్యోల్బణ సగటు 5.4 శాతంగా అక్టోబరు-డిసెంబరు 7.0 4.6
ఉండొచ్చని ఎమ్‌పీసీ సమావేశానంతరం ఆర్‌బీ ఐ గవర్నర్‌ జనవరి-మార్చి 6.9 4.7
శక్తికాంత దాస్‌ విలేకర ్ల తో పేర్కొన్నారు. అనిశ్చిత భౌగోళిక
ప్రస్తుత, మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో
రాజకీయ వాతావరణం వల్ల, సరఫరా వ్యవస్థకు ఇబ్బంది కలిగి,
పెట్టుకుని రెపో రేటులో మార్పు చేయడం లేదు. వృద్ధికి ఊతమిస్తూనే,
కమొడిటీ ధరలపై ప్రభావం పడొచ్చని వివరించారు. ‘వచ్చే ఆర్థిక
ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం కోసం సర్దుబాటు ధోరణి నుంచి
సంవత్సరమూ ప్రస్తుత సానుకూల ధోరణి కొనసాగొచ్చు. రబీలో
నిష్క్రమించడంపై ఎమ్‌పీసీ దృష్టి సారిస్తోంది. - ఆర్‌బీఐ గవర్నర్‌
Team AKS www.aksias.com 8448449709 
11
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
శక్తికాంత దాస్‌ చూస్తే, ఈ మొత్తం రూ.80,516 కోట్లకు పరిమితం అయింది.
కానీ 2024-25 బడ్జెట్లో రూ.90,657 కోట్లు కేటాయించటం
పేటీఎం ఉదంతంతో వ్యవస్థపై ప్రభావం పడదు: నియంత్రణ
గమనార్హం. 2023-24 బడ్జెట్‌సవరించిన అంచనాలతో పోల్చితే
పరమైన నిబంధనలు పాటించకపోవడం వల్లే పేటీఎంపై చర్యలు
ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు 12.59 శాతం అధికంగా ఉన్నాయి.
తీసుకున్నామని, ఇందువల్ల వ్యవసపై
్థ ప్రభావం ఉండదని శక్తికాంత
సర్వైకల్‌ క్యాన్సర్‌ టీకాలు ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టడంతో
దాస్‌ స్పష్టం చేశారు. ఏ పరిణామాల వల్ల చర్యలు తీసుకుందీ
పాటు ఆరోగ్య సేవలకు అధిక నిధులు అందించాలనే ఉద్దేశంతో
ఆయన వెల్లడించలేదు. వచ్చే వారం ఈ అంశంపై ఎఫ్‌ఏక్యూ
ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించినట్లు
రూపంలో స్పష్టతనిస్తామన్నారు.
సంబంధిత వర్ గా లు అంచనా వేస్తున్నాయి. దీనివల ్ల ఆరోగ్య
పెరిగిన కేటాయింపులతో మేలు రంగానికి చెందిన కార్పొరేట్‌ఆస్పత్రులు, ఫార్మా కంపెనీలు, టీకా
ఆరోగ్య రంగానికి 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తయారీ సంస్థలు, ఆరోగ్య బీమా సంస్థలకు మెరుగైన వ్యాపార
రూ.89,155 కోట్లు కేటాయించింది. సవరించిన అంచనా ప్రకారం అవకాశాలు లభిస్తాయని వివరిస్తున్నాయి.

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


12
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

3. అంతర్జాతీయ సంబంధాలు
గాజా కాల్పుల విరమణపై వీగిన అమెరికా తీర్మానం విరుద్ధ మై న కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న కారణంతోనే
ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్లోవేనియా విదేశాంగశాఖ మంత్రి
గాజాలో తక్షణ, సుస్థిర కాల్పుల విరమణకు పిలుపునిస్తూ
వెల్లడించారు. 2022లో ఉక్రెయిన్‌ - రష్యాల మధ్య యుద్ధం
ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన
ప్రారంభమైనప్పటి నుంచి ఈయూ దేశాలు రష్యా దౌత్యవేత్తలను
తీర్మానం వీగిపోయింది. అనుకూలంగా 11 దేశాలు ఓటు వేశాయి.
బహిష్కరిస్తూ వస్తున్నాయి.
చైనా, రష్యా వీటో చేశాయి. తాత్కాలిక సభ్యదేశం అల్జీరియా
తీర్మానాన్ని వ్యతిరేకించింది. గయానా గైర్హాజరైంది. తాము తక్షణ భారత సంతతికి చెందిన ఐర్లాండ్‌ప్రధాని రాజీనామా
కాల్పుల విరమణకు మద్దతు ఇస్తున్నామని, అయితే తీర్మానంలో భారత సంతతికి చెందిన ఐర్లాండ్‌ ప్రధానమంత్రి లియో
వాడిన భాషపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని రష్యా పేర్కొంది. వరాద్కర్‌ (45) తన పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ
అంతర్ జా తీ య సమాజాన్ని అమెరికా తప్పుదోవ పట్టిస్తోందని అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత,
ఆరోపించింది. అమెరికా కూడా గాజా సంక్షోభానికి సంబంధించిన రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వరాద్కర్‌

S
మూడు తీర్మానాలకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఫిబ్రవరి 20న 13
భద్రతా మండలి సభ్యుల మద్దతుతో అరబ్‌ దేశాలు ప్రవేశపెట్టిన
కాల్పుల విరమణనూ అగ్రరాజ్యం వ్యతిరేకించింది.
తెలిపారు. ఏడేళ్లుగా ప్రధానిగా ఉన్నప్పటికీ ఆ పదవికి సరిపోయే
వ్యక్తిని అనిపించడం లేదంటూ ఆయన తన రాజీనామా పత్రంలో
పేర్కొన్నారు. కొత్తగా ఎన్నుకునే నాయకుడు తన కంటే ఉన్నతంగా
K
అరుణాచల్‌ప్రదేశ్‌భారత్‌దేనన్న అమెరికా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వరాద్కర్‌ తండ్రిది
భారత్‌లోని ముంబయి కాగా, తల్లి ఐర్లాండ్‌దేశస్థురాలు. ఆయన
అరుణాచల్‌ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్ర
2017 నుంచి ఫైన్‌గాయెల్‌పార్టీకి అధ్యక్షత వహిస్తున్నారు. 38ఏళ్ల
రాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ
వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వరాద్కర్‌ దేశంలోనే
భారత్‌దే నని, ఈ విషయాన్ని ఏకపక్షంగా మార్చడానికి చైనా
తొలి ‘గే’ ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు.
A
చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పింది.
వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ) వెంట ఆక్రమణ యత్నాలను తాము వియత్నాం అధ్యక్షుడి రాజీనామా
ఖండిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ముఖ్య ఉప అధికార వియత్నాం అధ్యక్షుడు వో వాన్‌ తుఓంగ్‌( 54) తన
ప్రతినిధి వేదాంత్‌పటేల్‌వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కమ్యూనిస్టు
చైనా.. వాషింగ్టన్‌పై మండిపడింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత పార్టీ ధ్రువీకరించింది. అవినీతికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం
భూభాగంగా అమెరికా గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జరుగుతున్న నేపథ్యంలో వో వాన్‌ రాజీనామా చేశారు. వో వాన్‌
ప్రకటించింది. భారత్, చైనా సరిహద్దు విషయంలో వాషింగ్టన్‌కు చేసిన ఉల్లంఘనలు పార్టీని అప్రతిష్ఠపాలు చేశాయని కమ్యూనిస్టు
ఎలాంటి సంబంధం లేదని విమర్శించింది. స్వార ్థ పూ రిత పార్టీ పేర్కొంది. ఆయన 2023 మార్చిలో అధ్యక్ష పదవి చేపట్టారు.
భౌగోళిక రాజకీయాల కోసం అమెరికా ఇతర దేశాల కలహాలను అయితే వో వాన్‌ ఎలాంటి ఉల్లంఘనలు చేశారో పార్టీ స్పష్టంగా
ఉపయోగించుకుంటుందని ఆరోపించింది. పేర్కొనలేదు.
రష్యా దౌత్యవేత్తను బహిష్కరించిన స్లొవేనియా ఇండోనేసియా అధ్యక్షుడిగా ఆ దేశ రక్షణమంత్రి
యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాల్లో ఒకటైన ఇండోనేసియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ
స్లొవేనియా రష్యా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఏడు రోజుల్లోగా రక్షణమంత్రి ప్రబోవో సుబియాంతో గెలుపొందినట్లు వెలువడిన
దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దౌత్య హోదాకు ఫలితాలు నిర్థారించాయి. ఆయనతో పోటీ పడిన ఇద్దరు మాజీ

Team AKS www.aksias.com 8448449709 


13
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
గవర్నర్లు ఫలితాలను కోర్టులో సవాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది
ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది వారి ఆరోపణ. సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత
ఇండోనేసియా పూర్వ నియంతృత్వ పాలకులతో సంబంధం గల వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29%
సుబియాంతో 58.6 శాతం ఓట్లను సాధించారు. జకార్తా మాజీ ఓట్లతో నెగ్గారు. ఈ విషయం స్పష్టమైనా రష్యా ఎన్నికల సంఘం
గవర్నర్‌అనీస్‌బస్వేదన్‌24.9 శాతం, మధ్య జావా మాజీ గవర్నర్‌ అధికారిక ప్రకటన వెలువరించింది. 7.6 కోట్లమంది ఆయనకు
గంజర్‌ప్రణోవో 16.5 శాతం ఓట్లను సాధించినట్లు జనరల్‌ఎలక్షన్‌ ఓట్లు వేశారని, ఇంతవరకు ఇంత ఎక్కువ ఓట్లు రావడం ఇదే
కమిషన్‌ప్రకటించింది. తొలిసారి అని తెలిపింది. దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా,
అక్కడక్కడా కొంతమేర అసంతృప్తి గళాలు వినిపించినా, ప్రత్యర్థులు
గర్భవతులకు అబార్షన్లపై జాతీయ స్థాయిలో నిషేధానికి
అనూహ్యంగా అంతర్థా న మైపోతుంటారనే ఆరోపణలున్నా
మద్దతు పలికిన ట్రంప్‌
పుతిన్‌ మాత్రం విజేతగా తనను తాను ఆవిష్కరించుకున్నారు.
పదిహేను వారాల గర్భవతులకు అబార్షన్లపై జాతీయ వివిధ కారణాల రీత్యా ఏకపక్షంగా సాగిన ఎన్నికల్లో గెలుపు
స్థా యి లో నిషేధానికి మద్ద తు పలకనున్నట్ లు అమెరికా మాజీ ఆయనదేనని ముందునుంచీ తెలుస్తున్నా ఓట్లు భారీగా పెరిగాయి.
అధ్యక్షుడు, రిపబ్లికన్‌అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ట్రంప్‌వెల్లడించారు. పుతిన్‌కు అభినందనల సందేశాలు పంపినవారిలో భారత ప్రధాని

S
నిషేధాన్ని డెమోక్రాట్లు సమర్థించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
డబ్ల్యూఏబీసీ రేడియోకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు
చేశారు. ‘15 వారాల గర్భ విచ్ఛిత్తిపై నిషేధానికి ప్రజలంతా
నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా నేత
కిమ్‌జోంగ్‌ ఉన్‌ తదితరులు ఉన్నారు. కాలపరీక్షను తట్టుకుని
నిలిచిన భారత్‌-రష్యా బంధం మరింత బలపడుతుందని మోదీ
K
మద్దతిస్తున్నారు. అదే దిశగా నేనూ ఆలోచిస్తున్నా. ఇది సరైనదే’ ఆశాభావం వ్యక్తంచేశారు. పాశ్చాత్య దేశాలు ఈ ఎన్నికలను ఒక
అని ట్రంప్‌పేర్కొన్నారు. మిథ్యగా కొట్టిపారేశాయి.

ఏడువేల కంటైనర్లలో..రష్యాకు ఉత్తరకొరియా గాజాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరత


యుద్ధసామగ్రి ఎదుర్కొంటున్నారు
A
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్ద తు గా రష్యాకు గతేడాది ఇజ్రాయెల్‌ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా
నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా
సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్‌వాన్‌సిక్‌ క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన
వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్‌యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వ్యక్తం చేసింది. ఇక్కడి జనాభాలో 70 శాతం మంది తీవ్ర
క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా పెంచిందని, దౌత్యపరమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తాజాగా అంచనా వేసింది.
వెలివేత నుంచి బయటపడటానికి మాస్కోతో ఉత్తర కొరియా స్థానికంగా ప్రతి ఒక్కరూ ఆహారం కోసం ఇక్కట్లు పడుతున్నారని,
అధినేత కిమ్‌జోంగ్‌ఉన్‌ఒప్పందం కుదుర్చుకున్నారని విలేకరులకు ఉత్తర ప్రాంతంలో దాదాపు 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో
చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి ఆజ్యం పోయడానికి మాస్కోకు కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిపింది. ఒకవేళ ఇజ్రాయెల్‌తన దాడులను
ఉత్తరకొరియా కొన్ని నెలల నుంచి క్షిపణులు, ఫిరంగులు, ఇతర రఫాకు విస్తరిస్తే.. మొత్తం 23 లక్షల మంది జనాభాలో సగం మంది
సైనిక సామగ్రిని అందిస్తోందని, గత సెప్టెంబరులో పుతిన్‌- కిమ్‌ క్షుద్బాధకు లోనవుతారని హెచ్చరించింది. గాజా మొత్తం జనాభాలో
మధ్య సమావేశం జరిగిన తర్వాత సరఫరాలు పెరిగాయని నాలుగింట ఒక వంతు మంది (దాదాపు 6 లక్షలు) ఆకలితో
తెలిపారు. అలమటిస్తున్నారని గతేడాది డిసెంబరులో ఐరాస అంచనా వేసింది.

పుతిన్‌కొత్త రికార్డు! మానవతా సాయాన్ని స్వీకరించేందుకు, పంపిణీ చేసేందుకు


ఇజ్రాయెల్‌ ఆంక్షలు అడ్డంకిగా మారాయని స్వచ్ఛంద సంస్థలు
రష్యా అంటే వ్లాదిమిర్‌ పుతిన్‌. పుతిన్‌ అంటే రష్యా..

Team AKS www.aksias.com 8448449709 


14
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఆరోపిస్తున్నాయి. శాంతి భద్రతలు దెబ్బతినడంతో గాజాలో, విమర్శించేవారు గానీ లేని కఠినమైన వాతావరణంలో ఎన్నికలు
ముఖ్యంగా ఉత్తరాదిలో సహాయక కార్యకలాపాలు అసాధ్యంగా కొనసాగాయి.
మారాయని చెబుతున్నాయి. అయితే సాయం విషయంలో తాము
నడిసంద్రంలో భారత నౌకాదళం 40 గంటల ఆపరేషన్‌
ఎటువంటి పరిమితులు విధించలేదని ఇజ్రాయెల్‌స్పష్టం చేసింది.
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన
బానిసల శ్రమతో అపార లాభాలు వాణిజ్య నౌక ‘ఎంవీ రుయెన్‌’ను భారత నౌకాదళం ఓ సాహసోపేత
ప్రపంచవ్యాప్తంగా వెట్టిచాకిరీ ద్వారా లభించే అక్రమ ఆపరేషన్‌తో విడిపించింది. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో
లాభాలు 2021కల్లా ఏడాదికి 23,600 కోట్ల డాలర్లకు చేరాయని దాదాపు 40 గంటలపాటు సాహసోపేత ఆపరేషన్‌ సాగింది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) వెల్లడించింది. పదేళ్ల ఇందులో భాగంగా వాయుసేనకు చెందిన సి-17 విమానం
క్రితం నాటికన్నా ఇది 37 శాతం (6,400 కోట్ల డాలర్లు) ఎక్కువ. నుంచి సాయుధ బోట్ లు , మెరైన్‌ కమాండోలను సముద్రంలో
కార్మికులతో నిర్బంధంగా పనిచేయించుకుంటూ, వారి కడుపులు జారవిడిచింది. మాల్టాలో నమోదైన రుయెన్‌ నౌకను సముద్రపు
కొడుతూ సంపాదించిన అక్రమ ధనమిది. శ్రమ దోపిడీలో లైంగిక దొంగలు గతేడాది డిసెంబరులో హైజాక్‌ చేశారు. ఇతర దేశాల
దోపిడీ కూడా అంతర్భాగమే. వెట్టిచాకిరీ బాధితుల్లో నాలుగో నౌకలను దోచుకునేందుకు దానిని ఉపయోగిస్తున్నారని భారత

S
వంతు మంది లైంగిక దోపిడీకి ఎర అయ్యారు. వెట్టి చాకిరీ వల్ల
లాభాల్లో నాలుగింట మూడు వంతులు (17,300 కోట్ల డాలర్లు)
లైంగిక దోపిడీ ద్వారానే లభించాయి. లైంగిక దోపిడీకి గురైన ప్రతి
నౌకాదళం గుర్తించింది. దానిని రక్షించేందుకు ఐఎన్‌ఎస్‌కోల్‌కతా,
ఐఎన్‌ఎస్‌సుభద్రలతోపాటుసీ గార్డియన్‌డ్రోన్లను మోహరించింది.
ఆపరేషన్‌లో భాగంగా భారత తీరానికి దాదాపు 2,600 కిలోమీటర్ల
K
అయిదుగురిలో నలుగురు బాలికలు, మహిళలే. దూరంలో వాయుసేన తన ‘సి-17’ రవాణా విమానం ద్వారా రెండు
చిన్నపాటి సాయుధ బోటను
్ల కచ్చితమైన ప్రదేశంలో జారవిడిచింది.
ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానిదే మొదటి స్థానం: లైంగిక
మెరైన్‌ కమాండోలూ కిందికి దిగి.. దొంగల ఆటకట్టించారు.
దోపిడీ తర్వాత పరిశ్రమల్లో వెట్టిచాకిరీ రెండో స్థానం ఆక్రమిస్తోంది.
మొత్తం 17 మంది బందీలను విడిపించి.. 35 మంది సముద్రపు
2021లో ఈ తరహా దోపిడీ ద్వారా 3,500 కోట్ల డాలర్ల అక్రమ
A
దొంగలను అదుపులోకి తీసుకున్నారు. రూ.8 కోటకు
్ల పైగా విలువైన
లాభాలను గడించారు. సేవా రంగంలో 2,100 కోట్ల డాలర్లు,
37,800 టన్నుల సామగ్రితో కూడిన రుయెన్‌ను భారత్‌ తీరానికి
వ్యవసాయంలో 500 కోట్ల డాలర్లు, ఇంటి పనిలో 260 కోట్ల
తీసుకొస్తామని నేవీ తెలిపింది.
డాలర్ల లాభాలు వెట్టిచాకిరీ ద్వారా ఉత్పన్నమయ్యాయి. 2021లో
ఏ రోజు చూసినా 2.76 కోట్ల మంది కట్టుబానిసల్లా పనిచేశారని, పాలస్తీనా ప్రధానిగా ముస్తఫా
అయిదేళ్ల క్రితం కన్నా అది 10 శాతం ఎక్కువని ఐఎల్‌వో తెలిపింది.
పాలస్తీనా అథారిటీకి కొత్త ప్రధాని నియమితులయ్యారు.
వెట్టిచాకిరీ చేయించుకోవడంలో ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం
తన వద్ద సుదీర్ఘ కాలంగా సలహాదారుగా ఉన్న మొహమ్మద్‌
అగ్రాసనం ఆక్రమించింది. తదుపరి స్థానంలో ఆఫ్రికా నిలుస్తోంది.
ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షుడు మహమూద్‌
భారీ ఆధిక్యంతో పుతిన్‌కు పట్టం అబ్బాస్‌నిరయ
్ణ ం తీసుకున్నారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణల
కోసం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకాన్ని
రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అధ్యక్షుడు
చేపట్టారు. ఆర్థికవేత్త అయిన ముస్తఫా అమెరికాలోని వాషింగ్టన్‌
వ్లాదిమిర్‌పుతిన్‌కు దాదాపు 88% ఓట్లు లభించినట్లు తెలుస్తోంది.
యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనా విమోచన సంస్థ
24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం
(పీఎల్‌వో)లో సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకులో పలు
తేలింది. అసమ్మతి గళాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తూ 24
హోదాల్లో పనిచేశారు. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం ప్రధానిగా
ఏళ్ల పాలనను మరో ఆరేళ్లు కొనసాగింపజేసుకోవాలని పుతిన్‌
ఉన్న మొహమ్మద్‌ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రయత్నిస్తున్నారు. బలమైన ప్రత్యర్థులు గానీ, బహిరంగంగా

Team AKS www.aksias.com 8448449709 


15
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అణు దాడికి వెనుకాడబోమన్న రష్యా అధ్యక్షుడు సహకారాన్ని మరింత పెంచుకునేందుకు సమాలోచనలు జరిపాయి.

తమ దేశ ఉనికిని, సార్వభౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని * సెమీకండక్టర్‌ సరఫరా గొలుసులు, కృత్రిమ మేధ,


దెబ్బతీసే ఎటువంటి చర్యలు చేపట్టినా అణు దాడికి వెనుకాడబోమని క్వాంటమ్ కంప్యూటింగ్, సైనిక హార్డ్‌వేర్‌ఉత్పత్తి తదితర రంగాల్లో
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల సహకారాన్ని పెంపొందించుకోవడంపై భారత్, అమెరికా, దక్షిణ
అటువంటి చర్యలను అమెరికా అడ్డుకుంటుందని ఆశిస్తున్నానని కొరియా తాజాగా సియోల్‌లో త్రైపాక్షిక చర్చలు జరిపాయి.
పేర్కొన్నారు. రష్యా అధికార వార్తా సంస్థకు పుతిన్‌ ఇంటర్వ్యూ
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 78వ సమావేశం
ఇచ్చారు. అది ఉదయం విడుదలైంది. ‘యుద్ధం తీవ్రమైతే
ఎదురయ్యే పర్యవసానాలపై సీనియర్‌ రాజకీయ నేతగా బైడెన్‌కు * న్యూయార్క్‌లో జరిగిన 78వ సమావేశం అనధికార

అవగాహన ఉంది. ప్రపంచం అణు యుద్ధం దిశగా వెళ్తుందని కార్యక్రమంలో ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌

నేను భావించడం లేదు. అదే సమయంలో మా అణు బలగాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో తక్షణమే

పూర్తి సిద్ధంగా ఉన్నాయి’ అని పుతిన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని డిమాండు

చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని ఒక ప్రశ్నకు చేశారు. ‘‘భద్రతా మండలి అన్ని అంశాల్లో సమగ్ర సంస్కరణలు

S
సమాధానంగా చెప్పారు. అయితే ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు
అనుగుణంగా జరగాలని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో తమ
లక్ష్యాలను సాధించి తీరతామని, ప్రపంచ అణు సంఘర్షణ ముప్పుతో
చేపట్టడానికి 2000 సంవత్సరంలో జరిగిన మిలీనియం శిఖరాగ్ర
సమావేశంలో తీర్మానించుకున్నారు. ఇది జరిగి దాదాపు 25
ఏళ్లు అవుతోంది. సంస్కరణల కోసం ప్రపంచం, మన భవిష్యత్‌
తరాలు ఇంకెంత కాలం వేచి ఉండాలి’’ అని ఆమె ప్రశ్నించారు.
K
నిండి ఉన్నాయని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు.
సెప్టెంబరులో జరగనున్న కీలక శిఖరాగ్ర సమావేశం, లేదా వచ్చే
ఆపరేషన్‌ఇంద్రావతి ప్రారంభం: జైశంకర్‌ ఏడాది జరగనున్న ఐక్యరాజ్య సమితి 80 ఏళ్ల వార్షికోత్సవాల
నేర ముఠాల కార్యకలాపాలతో గత కొన్ని వారాలుగా సందర్భంగా సంస్కరణలను ఆమెదించాలని సూచించారు.
సంక్షోభ పరిస్థితులు నెలకొన్న కరీబియన్‌ దేశం హైతీలో ఉన్న * భద్రతా మండలి భవిష్యత్తు తరాల గొంతును
A
భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం మందుకు తీసుకు వెళ్లాలన్నారు. లేదంటే చారిత్రక అన్యాయాన్ని
తీసుకుంది. ‘ఆపరేషన్‌ ఇంద్రావతి’ అని పేరుతో పొరుగునే ఉన్న సరిదిద్దాలంటూ ఆఫ్రికాలో పెరుగుతున్న డిమాండు తీవ్రతరం
డొమినికన్‌ రిపబ్లిక్‌ దేశానికి భారతీయుల తరలింపు ప్రక్రియను అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. వీటో అధికారాన్ని
ప్రారంభించింది. ఈ విషయాన్ని వెల్లడించిన విదేశీ వ్యవహారాల ఉపయోగించి సంస్కరణల ప్రక్రియను అడ్డుకోవద్దని, నిర్మాణాత్మక
మంత్రి ఎస్‌.జైశంకర్‌ 12 మందిని తరలించినట్లు తెలిపారు. చర్చల కోసం మాత్రమే ఈ అధికారాన్ని వినియోగించాలని
దాదాపు 90 మంది భారతీయులు ఇక్కడ ఉన్నారు. సూచించారు. కొత్త గా భద్రతా మండలిలో చేరిన శాశ్వత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భూటాన్ ప్రధాని భేటీ సభ్యులపై వీటోని ఉపయోగించకూడదని ప్రతిపాదించారు. భారత
ప్రతిపాదనలకు జీ4లోని బ్రెజిల్, జర్మనీ, జపాన్‌ దేశాలు మద్దతు
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భూటాన్‌ ప్రధాని
తెలిపాయి. 193 సభ్యదేశాల వైవిధ్యత ప్రతిబింబించేలా ఐరాస
షెరింగ్‌ తోబ్గే దిల్లీలో భేటీ అయ్యారు. ద్వై పాక్షిక సంబంధాల
భద్రతామండలి కూర్పు ఉండాలని నొక్కిచెప్పాయి.
బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చలు జరిపారు. తోబ్గేతో తన
చర్చలు ఫలవంతంగా సాగాయని మోదీ వెల్లడించారు. భారత్‌-జపాన్‌భాగస్వామ్య వృద్ధిపై నిక్కై ఫోరమ్‌
* భారత్, బ్రెజిల్‌దిల్లీ వేదికగా రక్షణ, విదేశీ వ్యవహారాల భారత్‌-జపాన్‌భాగస్వామ్య వృద్ధిపై టోక్యోలో నిర్వహించిన
మంత్రుల స్థాయిలో ‘2+2’ చర్చలు నిర్వహించాయి. ఉగ్రవాదంపై సదస్సులో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌
పోరు సహా ఇంధనం, సాంకేతికత తదితర రంగాల్లో పరస్పర పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

Team AKS www.aksias.com 8448449709 


16
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
వర్థమాన దేశాలు భారత్‌ను నమ్మినంతగా చైనాను విశ్వసించడం పసిఫిక్‌ప్రాంతంలో శాంతి, సుస్థిరతల విషయంలో ఇరు దేశాలు
లేదని పేర్కొన్నారు. వర్థమాన దేశాల వాణిని ఆలకించడానికి కలిసికట్టు గా ముందుకెళ్తున్నాయని పేర్కొన్నారు. టోక్యోలో
భారత్‌ గత ఏడాది రెండుసార్లు ‘వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌’ 16వ భారత్‌జ పాన్‌వి దేశీ వ్యవహారాల మంత్రుల వ్యూహాత్మక
శిఖరాగ్ర సదస్సుల్ని నిర్వహించింది. 125 వర్థ మాన దేశాలు సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. రక్షణ, భద్రత
పాల్గొన్న ఈ సభలకు చైనా హాజరు కాలేదన్నారు. జీ 20 అధ్యక్ష రంగాల్లో ఇరు దేశాలు ఇప్పటికే మంచి పురోగతి సాధించాయని
పదవిని భారత్‌ చేపట్టిన తరవాతనే పేద దేశాల గురించి ఆ పేర్కొన్నారు. 2023ను భారత్, జపాన్‌సంబంధాల్లో చరిత్రాత్మక
సంఘం పట్టించుకుందనిచెప్పారు. భారత్‌ చొరవ వల్లనే ఆఫ్రికన్‌ సంవత్సరంగా అభివర్ణించారు. జపాన్‌విదేశాంగ మంత్రి కమికవా
యూనియన్‌కు జీ 20లో సభ్యత్వం లభించిందని తెలిపారు. యోకోతో భేటీలో తాను ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు.
కొవిడ్‌ కాలంలో పేద దేశాలకు టీకాలనిచ్చి ఆదుకున్నామని మరోవైపు- టోక్యోలో తొలి రైసీనా రౌండ్‌టేబుల్‌సమావేశంలో
పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల భారత్‌పై వర్థమాన దేశాలకు జైశంకర్‌ప్ర సంగిస్తూ . . ప్రస్తుతం ప్రపంచం బలమైన సరఫరా
నమ్మకం పెరిగిందన్నారు. గొలుసులను నిర్మించుకుంటూ, పారదర్శక డిజిటల్‌లావాదేవీలు
జరుపుతూ పునఃప్రపంచీకరణ దిశగా అడుగులు వేస్తోందని
16వ భారత్‌జపాన్‌విదేశీ వ్యవహారాల మంత్రుల
తెలిపారు. ఈ తరుణంలో భారత్, జపాన్‌మధ్య మైత్రి మరింత
సమావేశం
ప్రగతి పథంలో జపాన్‌ను సహజ భాగస్వామిగా

S
భారత్‌చూ స్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.
బలోపేతమవడం సహజమేనని పేర్కొన్నారు. సమకాలీన
అవసరాలకు తగినట్టు గా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు
చేపట్టడం అత్యావశ్యకమని.. ఆ దిశగా దిల్లీ, టోక్యో ఐక్యంగా కృషి
K
జై శ ం క ర్ ‌అ న్నా రు . వ్ యూ హా త ్మ క ం గా కీ ల క మై న ఇ ం డో - చేస్తున్నాయని చెప్పారు.
A

Team AKS www.aksias.com 8448449709 


17
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

4. పర్యావరణం
వేడెక్కుతున్న ఉత్తర భారతం ఒక ముఖ్యమైన పరిణామంలో, పోబిటోరా వన్యప్రాణుల
అభయారణ్యం రక్షిత ప్రాంతంగా పేర్కొంటూ నోటిఫికేషన్ను
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా
ఉపసంహరించుకోవాలని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న
ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్‌ శాస్త్రజ్ఞుల బృందం
నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. మార్చి 13, 2024న,
క్లైమేట్‌ సెంట్రల్‌ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి
న్యాయమూర్తులు BR గవాయ్ మరియు సందీప్ మెహతాతో
డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్త ర భారత్‌లో ఉష్ణోగ్రతల
కూడిన ద్విసభ్య ధర్మాసనం, అంతరించిపోతున్న ఒక కొమ్ము
తీరుతెన్నులను విశ్లే షించింది . ఉత్తరాది రాష్ట్రా ల్లో జనవరి
ఖడ్గమృగం యొక్క ప్రధాన ఆవాసంగా ఉన్న అభయారణ్యంను
నెలలో ఉష్ణోగ్రత కాస్త ఎక్కువ చల్లబడటం కానీ, కాస్త ఎక్కువ
డి-నోటిఫై చేయడానికి రాష్ట్రం తీసుకున్న తదుపరి చర్యలను వెంటనే
వెచ్చబడటం కానీ జరుగుతున్నా ఫిబ్రవరిలో మాత్రం సగటుకు
స్తంభింపజేయాలని ఆదేశించింది.
మించి ఉష్ణోగ్రత పెరుగుతోందని తేల్చింది. మార్చిలో కనపడాల్సిన
ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలోనే నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లోనైతే 1998లో మొదటిసారిగా వన్యప్రాణుల అభయారణ్యంగా

S
ఫిబ్రవరి సగటు ఉష్ణోగ్రత జనవరి కన్నా 2.6 సెల్సియస్‌ డిగ్రీలు
ఎక్కువగా నమోదవుతోంది. ఉత్తరాన లద్దాఖ్, జమ్మూ-కశ్మీర్,
ఉత్తరాఖండ్‌ల తో సహా మొత్తం తొమ్మిది రాష్ట్రా ల లో జనవరి,
నోటిఫై చేయబడిన 26 ఏళ్ల తర్వాత, పోబిటోరాను డి-నోటిఫై
చేయాలంటూ అస్సాం క్యాబినెట్ మార్చి 10వ తేదీన చేసిన
తీర్మానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టు జోక్యం
K
ఫిబ్రవరి నెలల మధ్య 2 డిగ్రీల తేడా కనిపిస్తోంది. దీన్ని బట్టి చేసుకుంది. రక్షిత హోదాను ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర
పలు ఉత్త ర రాష్ట్రా ల్లో వసంతం అదృశ్యమైనట్లే భావించాల్సి ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న చర్యను పిటిషనర్లు వాదించారు.
వస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ డిసెంబరు-ఫిబ్రవరి మధ్య వన్యప్రాణుల జాతీయ బోర్డ్ ఆమోదం లేకుండా అభయారణ్యం
కాలంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుతోంది. శిలాజ ఇంధనాల నుండి చట్టవిరుద్ధం మరియు పరిరక్షణ ప్రయత్నాలకు ప్రమాదం
వాడకం వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతున్నందున 1850 నుంచి ఏర్పడింది.
A
భూగోళ సగటు ఉష్ణోగ్రత 1.3 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగింది. అస్సాం గ్రామస్తుల హక్కులను ఉదహరించింది
ఇంతవరకు నమోదైన వాతావరణ గణాంకాల ప్రకారం అత్యధిక
అభయారణ్యం యొక్క సరిహద్దులను గుర్తించడం మరియు
ఉష్ణ సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. 2030 కల్లా కర్బన
ఆక్రమణలను తొలగించడం నుండి ఉపశమనం కోరుతూ సుప్రీం
ఉద్గారాలను 43 శాతం తగ్గించకపోతే భూగోళం నిప్పుల కొలిమిలా
కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో, అస్సాం ప్రభుత్వం అసలు 1998
మారుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నోటిఫికేషన్ను క్యాబినెట్ ఆమోదం లేకుండా జారీ చేసినందున అది
పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సక్రమంగా లేదని వాదించింది. 1998కి ముందు ఈ ప్రాంతంలో

పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలోని నివసించే ప్రజల హక్కులు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన

బ్రహ్మపుత్ర దక్షిణ ఒడ్డున ఉంది. ఇది ఒక కొమ్ము గల ఖడ్గమృగం వారి హక్కులు పోబిటోరా నోటిఫై చేయక ముందు పూర్తిగా

యొక్క అత్యధిక సాంద్రతను కలిగి ఉంది. ప్రకృతి దృశ్యం మరియు పరిష్కరించబడలేదని రాష్ట్రం పేర్కొంది.

జంతుజాలానికి సంబంధించి సారూప్యతలు ఉన్నందున దీనిని అయితే ఈ వాదనలకు సుప్రీంకోర్టు బెంచ్ చలించలేదు.
తరచుగా 'మినీ కాజిరంగా' అని పిలుస్తారు. 2022లో జరిగిన స్థానిక జనాభా యొక్క హక్కులు చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ,
వార్షిక పక్షుల సర్వేలో, ఈ అభయారణ్యం 58 రకాల నీటి పక్షులకు క్లిష్టమైన వన్యప్రాణుల ఆవాసాలను మరియు ఖడ్గమృగం వంటి
ఆతిథ్యం ఇస్తున్నట్లు కనుగొనబడింది. ఇది మునుపటి సంవత్సరం అంతరించిపోతున్న జాతులను రక్షించాల్సిన అవసరాన్ని వారు
64 జాతుల రికార్డు కంటే తక్కువ. అధిగమించలేరని ఇది గమనించింది. రక్షిత హోదా యొక్క ఏదైనా

Team AKS www.aksias.com 8448449709 


18
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఉపసంహరణ తప్పనిసరిగా తగిన ప్రక్రియను అనుసరించాలి కునో నేషనల్ పార్క్లో పెరుగుతున్న చిరుత జనాభా
మరియు వన్యప్రాణి చట్టాల ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలకు
మధ్యప్రదేశ్లోని షియోపూర్లోని కునో నేషనల్ పార్క్లో
అనుగుణంగా ఉండాలి,అని కోర్టు ధృవీకరించింది.
దక్షిణాఫ్రికా చిరుత 'గామిని' ఐదు పిల్లలకు జన్మనిచ్చినట్లు కేంద్ర
అపూర్వమైన తరలింపు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి ఇటీవల

పోబిటోరాను డి-నోటిఫై చేయడానికి అస్సాం ప్రభుత్వం ప్రకటించారు. ఈ కొత్త లిట్టర్ భారతదేశంలో జన్మించిన మొత్తం

తీసుకున్న చర్య అపూర్వమైనదని మరియు తీవ్ర ఆందోళన చిరుత పిల్లల సంఖ్యను 13కి మరియు పార్క్లో మొత్తం చిరుత

కలిగించేదని పర్యావరణ కార్యకర్తలు పేర్కొన్నారు. వన్యప్రాణుల జనాభా 26కి చేరుకుంది.

అభయారణ్యం నుండి రక్షిత హోదాను కేంద్ర అధికారుల సెప్టెంబరు 2022లో 'ప్రాజెక్ట్ చీతా' ప్రారంభించినప్పటి
ఆమోదం లేకుండా స్వయంగా ఉపసంహరించుకోవాలని నుండి భారత గడ్డపై గామిని యొక్క లిట్టర్ నాల్గవ చిరుత జన్మని
కోరడం భారతదేశంలో ఇదే మొదటి ఉదాహరణ అని వారు సూచిస్తుంది. ఇది దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చిన చిరుతలకు
అభిప్రాయపడుతున్నారు. పుట్టిన మొదటి లిట్టర్ కూడా. గతంలో, నమీబియా చిరుతలు జ్వాల

నిలబడటానికి అనుమతించినట్లయితే, అస్సాం యొక్క మరియు ఆషా పార్క్లో జన్మనిచ్చాయి.

S
నిర్ణయం ప్రమాదకరమైన దృష్టాంతాన్ని సెట్ చేస్తుందని పరిరక్షణ
సమూహాలు వాదించాయి, ఇది దేశవ్యాప్తంగా ఇతర క్లిష్టమైన
వన్యప్రాణుల ఆవాసాల కోసం రక్షణను వెనక్కి తీసుకోవడాన్ని
జ్వాల లిట్టర్స్: సక్సెస్ అండ్ ట్రాజెడీ

నమీబియాకు చెందిన జ్వాల అనే చిరుత గతంలో కునో


నేషనల్ పార్క్లో రెండుసార్లు జన్మనిచ్చింది. మార్చి 2023లో
K
సమర్థించవచ్చు. ఈ ప్రాంతంలో భూమి మరియు వనరుల
జన్మించిన తన మొదటి లిట్టర్లో నాలుగు పిల్లలు ఉన్నాయి. అయితే,
వినియోగంతో ముడిపడి ఉన్న వాణిజ్య మరియు రాజకీయ
వేడి ఒత్తిడి, డీహైడ్రేషన్ మరియు అధికారుల నిర్లక్ష్యం కారణంగా
ప్రయోజనాలు డి-నోటిఫికేషన్కు దారితీస్తాయని ఆరోపిస్తూ, ఈ
నాలుగు పిల్లలలో మూడు చనిపోయాయి. ఈ లిట్టర్ నుండి బతికి
చర్య వెనుక ఉన్న ఉద్దేశాల గురించి చాలా మంది సందేహాన్ని
ఉన్న ఏకైక పిల్ల పార్క్లో పెంచబడుతోంది మరియు పాదాల
A
వ్యక్తం చేశారు.
పగుళ్లకు గురైనట్లు నివేదించబడింది, దీనికి అధికారులు చికిత్స
ఖడ్గమృగాల పరిరక్షణకు అధిక ప్రాముఖ్యత చేశారు.

పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం, కేవలం 38.8 వివాదాస్పద ప్రాజెక్ట్ చిరుత


చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ, ఖడ్గమృగాల
భారతదేశం యొక్క 'ప్రాజెక్ట్ చిరుత' ఇటీవలి సంవత్సరాలలో
సంరక్షణకు దాని ప్రాముఖ్యత దృష్ట్యా దాని బరువు కంటే ఎక్కువగా
వివాదానికి సంబంధించిన అంశం. ప్రారంభంలో ప్రాజెక్ట్లో
ఉంటుంది. 2022లో చివరి జనాభా లెక్కల ప్రకారం 100కి పైగా
భాగమైన పలువురు అంతర్జాతీయ నిపుణులు తమను భారత
ఒక కొమ్ము గల ఖడ్గమృగాలతో, ఇది భూమిపై ఎక్కడైనా జాతులలో
అధికారులు తొలగించారని మరియు ప్రాజెక్ట్ పురోగతి గురించి
అత్యధిక సాంద్రత కలిగి ఉంది.
సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. అదనంగా, ప్రాజెక్ట్ ప్రారంభం
భూభాగం మరియు జీవవైవిధ్యం పరంగా అభయారణ్యం నుండి కునో నేషనల్ పార్క్లో ఆఫ్రికా నుండి తీసుకురాబడిన ఏడు
పెద్ద మరియు మరింత ప్రసిద్ధి చెందిన కాజిరంగా నేషనల్ వయోజన చిరుతలు చనిపోయాయి.
పార్క్తో పోలికగా ఉండటం వలన దీనికి "మినీ కాజిరంగా" అనే
చిరుత బదిలీ మరియు జనాభా పెరుగుదల
పేరు వచ్చింది. ఖడ్గమృగాలు కాకుండా, ఇది అడవి నీటి గేదె,
సెప ్ట ెం బర్ 2022లో, ‘ ప్రాజెక్ ట్ చీతా’లో భాగంగా
చిరుతపులులు మరియు హిస్పిడ్ కుందేలు వంటి ఇతర బెదిరింపు
నమీబియా నుండి ఎనిమిది చిరుతలను కునో నేషనల్ పార్క్కు
జాతుల గణనీయమైన జనాభాను కలిగి ఉంది.
పరిచయం చేశారు . ఫిబ్రవరి 2023లో, దక్షిణాఫ్రికా నుండి

Team AKS www.aksias.com 8448449709 


19
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అదనంగా 12 చిరుతలను పార్క్లోకి మార్చారు . జనవరి 16, కోరుతుంది.
2023న వెటర్నరీ చికిత్స పొందుతూ మరణించిన నమీబియా
పిటిషన్ మరియు కోర్టు యొక్క వైఖరి
చిరుత శౌర్యను కోల్పోయినప్పటికీ, విజయవంతంగా సంతానోత్పత్తి
పర్యావరణ కార్యకర్త, న్యాయవాది గౌరవ్ బన్సాల్ దాఖలు
చేయడం వల్ల పార్క్లో చిరుత జనాభా గణనీయంగా పెరిగింది.
చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్
ఆందోళనలు మరియు విమర్శలు
సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నేషనల్
ప్రభుత్వ అధికారులు మరియు ‘ప్రాజెక్ట్ చిరుత’లో పార్క్ సరిహద్దుల్లో టైగర్ సఫారీ మరియు బందీ జంతువులతో
పాల్గొ న ్నవారు ఈ ప్రాజెక్ట్ను భారీ విజయంగా సంబరాలు జంతుప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలనే ఉత్తరాఖండ్ ప్రభుత్వ
చేసుకుంటుండగా, ప్రవేశపెట్టిన చిరుతల్లో సగానికి పైగా జీవించి ప్రణాళికలను బన్సాల్ వ్యతిరేకించారు. కోర్ ఏరియాలో టైగర్
ఉండటంతో, వన్యప్రాణుల నిపుణులు మరియు శాస్త్రవేత్త లు సఫారీని ఏర్పాటు చేయడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాన్ని
ఇంట్రడక్షన్ ప్రాజెక్ ట్ పురోగతిపై ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు హైలైట్ చేసింది మరియు వన్యప్రాణుల సంరక్షణ కోసం
భారత గడ్డపై నెలల తరబడి గడిపినప్పటికీ, చిరుతలు నిజంగా ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరాన్ని నొక్కి
అడవిలో నివసించడం లేదని మరియు ఎక్కువ కాలం ఆవరణలకు చెప్పింది.
పరిమితమై ఉన్నాయని వారు వాదించారు.

S
ఒ క వ న ్య ప్రా ణి ని పు ణు డు గ త ం లో ద క్షి ణా ఫ్రి కా
చిరుతలను సంభోగం కోసం ప్రవేశపెట్టడం లేదని ఆందోళనలను
కార్బెట్ టైగర్ రిజర్వ్లో అక్రమ నిర్మాణ కార్యకలాపాలు,
అనధికారికంగా చెట్ల నరికివేతపై ఉత్తరాఖండ్ మాజీ అటవీ మంత్రి
హరక్ సింగ్ రావత్, మాజీ డివిజనల్ అటవీ అధికారి కిషన్
K
పంచుకున్నారు మరియు చిరుతలను ఎందుకు అడవిలోకి వదలడం చంద్లను సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. ప్రజా విశ్వాసాన్ని
లేదని ప్రశ్నించారు. చిరుతలను నెలల తరబడి ఎన్క్లోజర్లకే అధికారులు చెత్త బుట్టలో పడేసి, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామనే
పరిమితం చేయడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు నెపంతో వాణిజ్య ప్రయోజనాల కోసం చెట్లను భారీగా నరికివేతకు
పాల్పడ్డారని ధర్మాసనం పేర్కొంది.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కోర్ ఏరియాలలో టైగర్
A
స్టేటస్ రిపోర్ట్ మరియు CBI ఇన్వెస్టిగేషన్
సఫారీని సుప్రీంకోర్టు నిషేధించింది
కార్బెట్ టైగర్ రిజర్వ్లో అక్రమ కట్టడాలు, చెట్ల నరికివేతపై
మార్చి 6, 2024న, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో
స్ టే ట స్ రిపోర్టు ను మూడు నెలల్లోగా ఇవ్వాలని సుప్రీం కోర్టు
చెట్ల నరికివేత మరియు అనధికారిక నిర్మాణ కార్యకలాపాలలో
ఆదేశించింది. అక్రమ నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించి
పాల్గొ న ్నందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని భారత సర్వోన్నత
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో రావత్, చంద్ల నివాసాలపై
న్యాయస్థా న ం మందలించింది. పార్క్లోని ప్రధాన ప్రాంతాల్లో
దాడులు చేసింది.
టైగర్ సఫారీలను పెరిఫెరల్ మరియు బఫర్ జోన్లలో మాత్రమే
అనుమతిస్తూ సుప్రీం కోర్టు నిషేధం విధించింది. టైగర్ సఫారీలపై మునుపటి వైఖరి

జాతీయ ఉద్యానవనాలలో టైగర్ సఫారీలను అంచనా వేయడానికి జనవరి 2024లో, జాతీయ ఉద్యానవనాలలో టైగర్
కమిటీ సఫారీలను ఏర్పాటు చేయాలనే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ
(NTCA) ప్రతిపాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది, "పర్యాటక-
దేశవ్యాప్తంగా జాతీయ పార్క్ లలోని బఫర్ లేదా అంచు
కేంద్రీకృత" విధానం కంటే "జంతు-కేంద్రీకృత" విధానం యొక్క
ప్రాంతాలలో టైగర్ సఫారీలను అనుమతించవచ్చా అనే దానిపై
ఆవశ్యకతను నొక్కి చెప్పింది. కోర్ టైగర్ ఆవాసాల నుండి పర్యాటక
దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు
ఒత్తిడిని తగ్గించడానికి పులుల రిజర్వ్ల బఫర్ మరియు అంచు
ఆదేశించింది. ఈ కమిటీ పర్యావరణ నష్ టా న్ ని తగ్గ ిం చడానికి
ప్రాంతాలలో టైగర్ సఫారీల ఏర్పాటు కోసం NTCA యొక్క
చర్యలను ప్రతిపాదిస్తుంది మరియు బాధ్యుల నుండి రీయింబర్స్మెంట్

Team AKS www.aksias.com 8448449709 


20
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
2019 మార్గదర్శకాలపై బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర చిన్న బ్రాచైసెఫాలస్ కప్పలు చెవి నిర్మాణాలలో
ఆకారాన్ని మార్చడాన్ని చూపించాయి, ఇవి వినికిడి మరియు
వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం
కదలికను ప్రభావితం చేస్తాయి. తాజా జాతులు దాని తోబుట్టువుల
జాతీయ ఉద్యానవనాలలో వన్యప్రాణుల సంక్షేమం
కంటే మెరుగ్గా దూకుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దాని లోపలి చెవి
మరియు పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను
అనాటమీ ఇంకా విశ్లేషించబడలేదు.
సుప్రీం కోర్ట్ యొక్క వైఖరి నొక్కి చెబుతుంది. వన్యప్రాణుల
టినియర్ ఆవిష్కరణల అవకాశం
అభయారణ్యంలో జంతుప్రదర్శనశాలలను ఏర్పాటు చేయడం
వెనుక ఉన్న హేతుబద్ధతను ధర్మాసనం ప్రశ్నించింది, అలాంటి ప్రపంచంలోని ఉష్ణమండల మండలాల్లో చాలా రిమోట్,
సౌకర్యాలు జంతువుల సహజ కదలికను అడ్డుకోవచ్చని మరియు దట ్ట మై న నివాస రకాలు అన్వేషించబడలేదని పరిశోధకులు
వాటిలో వ్యాధులను వ్యాప్తి చేసే అవకాశం ఉందని సూచించింది. అభిప్రాయపడుతున్నారు. 5 మిల్లీమీటర ్ల శరీర పొడవులోపు
చిన్న స్కేల్స్లో పరిణామాత్మక అంచుని పొందేందుకు ప్రత్యేక
బ్రెజిలియన్ ఫ్లీ టోడ్- ప్రపంచంలోని అతి చిన్న కప్ప
అనుసరణలను అందించిన ఆవిష్కరణ కోసం దాని చిన్న
బ్రెజిల్కు చెందిన పరిశోధకుల బృందం ప్రపంచంలోని ఉభయచరాలు కూడా వేచి ఉన్నాయి.

S
అతి చిన్న కప్ప మరియు అత్యంత చిన్న సకశేరుక శీర్షికల కోసం
కొత్త పోటీదారుని గుర్తించింది. బ్రెజిల్లోని అట్లాంటిక్ రెయిన్ఫారెస్ట్
ప్రాంతంలో కనిపించే బ్రాచీసెఫాలస్ జాతికి చెందిన వయోజన మగ
అయినప్పటికీ, 6 మిమీ కంటే తక్కువ ఉన్న జాతులు
అవయవ అభివృద్ధి, జీవిత దశ వ్యవధి మరియు భౌతిక డైనమిక్స్
చుట్టూ తీవ్రమైన పదనిర్మాణ సవాళ్లను కలిగిస్తాయి. కానీ భవిష్యత్
K
'బ్రెజిలియన్ ఫ్లీ టోడ్' శరీర పరిమాణంలో కేవలం 8.5 మిల్లీమీటర్లు
అన్వేషణలు మరింత చిన్న విషయాన్ని వెల్లడి చేస్తే శాస్త్రవేత్త సోల్
మాత్రమే ఉంటుంది.
ఓపెన్ మైండ్ను నిర్వహిస్తాడు.
ఆవిష్కరణ వివరాలు
చిన్న జాతుల ప్రాముఖ్యత
బ్రెజిల్లోని యూనివర్సిడేడ్ ఎస్టాడ్యువల్ డి శాంటా
పరిరక్షణ దృక్కోణం నుండి, సూక్ష్మ సంతులిత పర్యావరణ
A
క్రజ్కు చెందిన హెర్పెటాలజిస్ట్ మిర్కో సోల్ మరియు బృందం
వ్యవస్థలలో అంతరాయాలకు చాలా సున్నితంగా ఇప్పటివరకు
బ్రాచీసెఫాలస్ కుటుంబానికి చెందిన 46 మంది ఇతర పెద్దలలో
మనుగడలో ఉన్నాయి. అందువల్ల అటువంటి అవశేష జాతులకు
అధ్యయనం చేయబడుతున్న చిన్న కప్పను కనుగొన్నారు. వీటిలో,
ఆవాస రక్షణ అనేది మొత్తం ప్రాంతీయ జీవవైవిధ్య సమృద్ధికి
అతిచిన్న మగ కప్ప 6.5 మిమీ ముక్కుతో ఉంది , ఆడ కప్ప సగటున
ప్రయోజనం చేకూర్చే పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది.
8 మిమీ శరీర పరిమాణంతో కొంచెం పొడవుగా ఉంటాయి .
సారాంశం:
ఇది మునుపటి రికార్డు హోల్డర్ను అధిగమించింది -
పాపువా న్యూ గినియా యొక్క పెడోఫ్రైన్ అమాయెన్సిస్, సైక్రోఫ్రినెల్లా బ్రెజిల్లో కనుగొనబడిన కొత్త ప్రపంచంలోని అతి చిన్న కప్ప,
జాతి మైక్రోహైలిడ్ కప్ప, ఇక్కడ మగవి ముక్కు నుండి తోక వరకు 8.5 మిమీ (మగ)
సగటున 8 మి.మీ. బ్రాచీసెఫాలస్ లింగం బ్రెజిల్ యొక్క దక్షిణ అట్లాంటిక్ అటవీ ప్రాంతంలో బ్రాచైసెఫాలస్ జాతి
తీరప్రాంత రాష్ట్రాలను ఆక్రమించిన బహుళ జాతులను కలిగి ఉంది. కప్పలలో భాగం
మార్ఫోలాజికల్ అడాప్టేషన్స్ శాంటా క్రజ్ విశ్వవిద్యాలయం నుండి బృందం అధ్యయనం
ఆసక్తికరంగా, అల్ట్రా - స్మాల్ కప్ప సాంప్రదాయకంగా చేసిన 46 మంది పెద్దలలో చిన్నవారు
నిర్మించిన ఉభయచరాల నుండి శారీరక మార్పులను ప్రదర్శిస్తుంది. మునుపటి రికార్డు హోల్డర్ను అధిగమించింది – పాపువా
ఇది ప్రపంచవ్యాప్తంగా 97% కప్ప జాతులలో కనిపించే ఐదు వేళకు
్ల న్యూ గినియా యొక్క పెడోఫ్రైన్ కప్ప (8 మిమీ)
బదులుగా పాదాలపై రెండు కాలి వేళ్లను మాత్రమే కలిగి ఉంది.

Team AKS www.aksias.com 8448449709 


21
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ప్రపంచవ్యాప్తంగా 97% కప్పల్లో 5 వేళ్లలా కాకుండా సరిహద్దు అడవులు/కారిడారను
్ల మెరుగ్గా నిర్వహించడానికి
పాదాలపై కేవలం 2 వేళ్లు మాత్రమే ఉన్నాయి సరిహద్దు పర్యవేక్షణ

అన్వేషించని ఉష్ణ మ ండల ఆవాసాలలో కూడా చిన్న పరిరక్షణ పెట్టు బ డులను ప్రాధాన్యత గల పులుల
ఉభయచరాలు ఉండవచ్చు ఆవాసాలలోకి మార్చడం

చిన్న జాతులను డాక్యుమెంట్ చేయడం సకశేరుకాల ఉనికి శాస్త్రీయ డేటా సేకరణ మరియు పర్యవేక్షణ సాంకేతికత
సరిహద్దులను పరీక్షిస్తుంది యాక్సెస్ను పెంచడం

సూక్ష్మ జీవులు అంతరాయానికి సున్నితంగా ఉండే ఎన్ఫోర్స్మెంట్ కోఆర్డినేషన్ ద్వారా వన్యప్రాణుల అక్రమ
సున్నితమైన పర్యావరణ వ్యవస్థలలో మనుగడ సాగిస్తాయి రవాణాను అరికట్టడం

అటువంటి జాతుల ఆవాసాలను రక్షించడం ప్రాంతీయ కమ్యూనిటీ స్టీవార్డ్షిప్ మోడల్స్ మరియు ఎకో-టూరిజంపై
జీవవైవిధ్యాన్ని నిర్ధారిస్తుంది నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోండి

ప్రపంచంలోని అతి చిన్న కప్ప షోకేసను


్ల కనుగొనడం కోసం ప్రతిష్టాత్మకమైన పులి పునరుద్ధరణ లక్ష్యాలను వేగవంతం
హాట్స్పాట్లను అన్వేషించడం అవసరం

S
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్
మార్చి 1, 2024న, భారతదేశ పర్యావరణ మంత్రిత్వ
చేయడానికి ఈ కూటమి ప్రభుత్వాలను బహుపాక్షిక ఏజెన్సీలు,
కార్పొరేషన్లు, నిపుణులు మరియు స్థానిక సంఘాలతో కలుపుతుంది.

భారతదేశ నాయకత్వం
K
శాఖ న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంతో ఇంటర్నేషనల్ 50% పైగా ప్రపంచ అడవి పులులకు నిలయం, భారతదేశం
బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబిసిఎ)ని స్థా పిం చడానికి క్యాబినెట్ 2006-2019 నుండి పులుల సంఖ్యను రెట్టింపు చేయడంలో తన
ఆమోదాన్ని పొందింది. గ్లోబల్ టైగర్ పరిరక్షణ ప్రయత్నాలను అట్టడుగు-కేంద్రీకృత ప్రాజెక్ట్ టైగర్ చొరవ ద్వారా ఆదర్శప్రాయమైన
ప్రోత్సహించడానికి భారతదేశం ప్రారంభించిన అంతర్జాతీయ నాయకత్వాన్ని ప్రదర్శించింది.
A
సోలార్ అలయన్స్ మోడల్ను ఇంటర్గ వ ర్నమెంటల్ కూటమి భారతదేశం యొక్క పరిరక్షణ విజయం, ఆహారం,
అనుకరిస్తుంది. నివాస మరియు స్థానిక జీవనోపాధి భద్రతల చుట్టూ ప్రత్యేకంగా
2022 నాటికి అడవి పులుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ప్రతిరూపమైన పద్ధతులు, ఐబిసిఎ ప్లాట్ఫారమ్ ద్వారా పులుల శ్రేణి
ప్రపంచ సహకారాన్ని కోరుతూ 2010లో సెయింట్ పీటర్స్బర్గ్ దేశాలకు తెలియజేయగలవని పర్యావరణ మంత్రి హైలైట్ చేశారు.
టైగర్ సమ్మిట్లో ICA ప్రతిపాదన ఉద్భవించింది. న్యూ ఢిల్లీలో కూటమికి ప్రధాన కార్యాలయం ద్వారా,
పులుల సంరక్షణపై 2022లో భారతదేశం నిర్వహించిన భారతదేశం పర్యావరణ కారణాలు హద్దులు దాటిన వసుధైవ
రెండవ ఆసియా మంత్రుల కాన్ఫరెన్స్లో, పులి శ్రేణి దేశాలకు చెందిన కుటుంబం (ప్రపంచం వలె ఒకే కుటుంబం) యొక్క తన నైతికతను
మంత్రులు జ్ఞాన మార్పిడి మరియు ఆసియా యొక్క ఐకానిక్ అపెక్స్ నొక్కి చెబుతుంది.
ప్రెడేటర్ను ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలకు పర్యాయపదంగా బడ్జెట్ మరియు టైమ్లైన్లు
రక్షించే సరిహద్దు ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే ICAను సమర్థించారు.
వ్యవస్థా ప క సహకారిగా, ఐబిసిఎ సెక్రటేరియట్ను
లక్ష్యాలు స్థా పిం చడానికి మరియు మధ్యంతర ప్రాజెక్టు ల లో భాగంగా
కోఆర్డినేషన్ ప్లాట్ఫారమ్గా, IPCA సులభతరం చేయడానికి కార్యక్రమాలను రూపొందించడానికి భారతదేశం ఇప్పటికే ఐదు
లక్ష్యంగా పెట్టుకుంది: సంవత్సరాలలో ₹150 కోట్ల నిధులను అందించింది. దీర్ఘకాలంలో,
కూటమి ఆర్థిక మరియు సాంకేతిక సహకారాలను అందించే మరిన్ని

Team AKS www.aksias.com 8448449709 


22
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సభ్య దేశాలతో పెద్ద భాగస్వామ్యాలను ఊహించింది. ప్రాంతాలు చిరుతపులుల అధిక సాంద్రతకు మద్దతునిస్తున్నాయి.

చిరుతపులి జనాభా స్థితిపై భారతదేశం నివేదిక మధ్య భారతదేశం స్థిరంగా లేదా కొద్దిగా పెరుగుతున్న
ధోరణిని చూపుతోంది. శివాలిక్-గంగా మైదానాలు 2018
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) మరియు
మరియు 2022 మధ్య 3.4% వార్షిక క్షీణతను చూసాయి.
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) భారతదేశంలో
చిరుతపులి స్థితిపై ఒక నివేదికను విడుదల చేసింది. 2022లో జనాభా పోకడలు
నిర్వహించిన చిరుతపులి జనాభా అంచనా యొక్క ఐదవ ప్రస్తుత చిరుతపులి గణన 2018 నుండి జాతీయ స్థాయిలో
చక్రం నుండి వచ్చిన డేటా ఆధారంగా చిరుతపులి పంపిణీ, మొత్తం స్థిరమైన జనాభాను సూచిస్తుంది. ప్రాంతాల వారీగా, మధ్య
జనాభా పోకడలు మరియు పరిరక్షణ సవాళ్లపై నివేదిక కీలక భారతదేశం మరియు తూర్పు కనుమలు 1.5% వార్షిక వృద్ధి
అంతర్దృష్టులను అందిస్తుంది. రేటును స్వల్పంగా చూపుతున్నాయి. ఏదేమైనప్పటికీ, శివాలిక్-
సర్వే మెథడాలజీ గంగాతీరంలో చిరుతపులి సంఖ్య వార్షికంగా 3.4% తగ్గింది.

పులుల శ్రేణి రాష్ట్రాల్లో పులులు, సహ-వేటగాళ్లు, ఆహారం మేము 2018 మరియు 2022 రెండింటిలోనూ నమూనా

S
మరియు వాటి నివాసాలను పర్యవేక్షించడానికి చతుర్వార్షిక సర్వేలో
భాగంగా చిరుతపులి గణన జరిగింది. ఇది 18 పులుల రాష్ట్రాల్లోని
అటవీ ఆవాసాలపై దృష్టి సారించింది, ప్రధాన పులుల సంరక్షణ
చేసిన నిర్దిష్ట ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే, 1.08%
ఉపాంత వృద్ధి రేటు గమనించబడుతుంది. కానీ శుష్క ప్రాంతాలు,
ఎత్తైన హిమాలయాలు మరియు అటవీయేతర ప్రాంతాలతో సహా
సర్వే చేయని సుమారు 30% చిరుతపులి ఆవాసాలకు ఇది కారణం
K
ప్రకృతి దృశ్యాలను కవర్ చేస్తుంది.
కాదు.
చిరుతపులి సంకేతాలు మరియు వేట సమృద్ధిని అంచనా
వేయడానికి ఫీల్డ్ టీమ్లు 641,449 కిమీ ట్రయల్స్ను నడిచాయి. పరిరక్షణ సవాళ్లు
32,803 ప్రదేశాలలో కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేయబడ్డాయి, పెరుగుతున్న మానవ-చిరుతపులి సంఘర్షణలు తీవ్రమైన
ఫలితంగా 470,881,881 ఫోటోగ్రాఫ్ల నుండి 85,488 చిరుతపులి పరిరక్షణ మరియు సామాజిక సవాళ్లను కలిగిస్తున్నాయి. రక్షిత
A
ఫోటో-క్యాప్చర్లు వచ్చాయి. నివాస మూల్యాంకనం, కెమెరా ప్రాంతాలలో చిరుతపులులు మెరుగ్గా ఉంటాయి కానీ అసురక్షిత
ట్రాపింగ్ మరియు పాపులేషన్ మోడలింగ్ కలపడం వంటి శాస్త్రీయ ఆవాసాలలో మనుగడ అనేది జనాభా యొక్క దీర్ఘకాలిక సాధ్యతకు
పద్ధతులు ఉపయోగించబడ్డాయి. కీలకం.
కీలక ఫలితాలు ఆవాసాల ఛిన్నాభిన్నం, వేటాడటం, ఎర క్షీణత, పశువుల
భారతదేశంలో చిరుతపులి జనాభా 13,874 (పరిధి: క్షీణతపై ప్రతీకార హత్యలు, ట్రాఫిక్ ప్రమాదాలు మరియు అక్రమ
12,616 – 15,132)గా అంచనా వేయబడింది. 2018 వన్యప్రాణుల వ్యాపారం అన్నీ కీలకమైన ముప్పులు. వాతావరణ
అంచనాల ప్రకారం 12,852 చిరుతపులులతో పోలిస్తే ఇది స్థిరమైన మార్పు ప్రభావాలు ముందుకు సాగుతున్న వనరుల ఒత్తిడిని మరింత
జనాభాను సూచిస్తుంది. తీవ్రతరం చేస్తాయి.

మధ్యప్రదేశ్లో అత్యధికంగా 3,907 మంది చిరుతపులులు ల్యాండ్స్కేప్-స్థాయి కనెక్టివిటీ కోసం రిజర్వ్ మేనేజ్మెంట్ను
ఉన్నాయి, ఆ తర్వాత మహారాష్ట్ర (1,985) మరియు కర్ణాటక బలోపేతం చేయడంతో పాటుగా ప్రభుత్వం-కమ్యూనిటీ
(1,879) ఉన్నాయి. భాగస్వామ్యాల ద్వారా రక్షిత ప్రాంతాల వెలుపల ఉన్న ఖాళీలను
పరిష్కరించడం చాలా అవసరం. అత్యవసర పరిస్థితులతో
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఆంధ్రప్రదేశ్),
వ్యవహరించే వేగవంతమైన ప్రతిస్పందన ప్రోటోకాల్లను కూడా
పన్నా టైగర్ రిజర్వ్ (మధ్యప్రదేశ్) మరియు సాత్పురా టైగర్ రిజర్వ్
ఏర్పాటు చేయాలి.
(మధ్యప్రదేశ్) వంటి రక్షిత ప్రాంతాలు మరియు పులుల సంరక్షణ

Team AKS www.aksias.com 8448449709 


23
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సిఫార్సులు చేసారు.

పులుల కారిడార్లు మరియు బఫర్ జోన్లలో సంరక్షణను కొత్త జాతుల లక్షణాలు


మెరుగుపరచడం ద్వారా రిజర్వ్ల అంతటా కదలికను సులభతరం
జట్టు ఎదుర్కొన్న ఒక ఆడ అనకొండ రికార్డు స్థాయిలో 6.3
చేయడం
మీటర్ల పొడవును కలిగి ఉంది. 7.5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు
సహజీవనం కోసం ప్రోత్సాహకాలతో బహుళ వినియోగ మరియు సుమారు 500 కిలోగ్రాముల బరువున్న ప్రాంతంలోని
అడవులలో కమ్యూనిటీ స్టీవార్డ్షిప్ నమూనాలను ప్రచారం చేయండి ఇతర అనకొండల వొరాని ప్రజల నుండి వృత్తాంత నివేదికలు

వివాదాస్పద దృశ్యాలను ముందుగా తొలగించడానికి ఉన్నాయి.

సాంకేతికతను ఉపయోగించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఉత్తర ఆకుపచ్చ అనకొండ జాతులు దాదాపు 10 మిలియన్
అభివృద్ధి చేయండి సంవత్సరాల క్రితం దక్షిణ ఆకుపచ్చ అనకొండ నుండి వేరు

ప్రతిస్పందన ప్రోటోకాల్లను సంస్థాగతీకరించడం ద్వారా చేయబడ్డాయి మరియు అవి జన్యుపరంగా 5.5 శాతం తేడాతో

కేంద్ర మరియు రాష్ట్ర ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచండి ఉన్నాయి.

S
ఊహాజనిత పంపిణీ మరియు సమృద్ధి మోడలింగ్లో నివాస
పారామితులు మరియు సంఘర్షణ హాట్స్పాట్లను చేర్చండి

భవిష్యత్ జనాభా గణన ప్రయత్నాలలో సర్వే చేయని


వారి రాబోయే డిస్నీ+ సిరీస్ పోల్ టు పోల్ కోసం నేషనల్
జియోగ్రాఫిక్తో చిత్రీకరిస్తున్నప్పుడు కొత్త అనకొండ జాతులు
కనుగొనబడ్డాయి.
K
ప్రాంతాలకు పర్యవేక్షణను విస్తరించండి అమెజాన్లో పర్యావరణ ఆందోళనలు

వ్యవసాయ విస్తరణ నుండి అమెజాన్ బేసిన్ యొక్క అటవీ


ఉత్తర ఆకుపచ్చ అనకొండ: కొత్త పాము జాతులు
నిర్మూలన ఫలితంగా 20-31 శాతం నివాస నష్టం ఏర్పడింది,
అ మె జా న్ ఫారెస్ట్ లో ని మా రు మూ ల ప్రాం త ం లో ఇది 2050 నాటికి దాని అడవులలో 40 శాతం వరకు ప్రభావితం
చిత్ర బృందంతో కలిసి లొకేషన్లో ఉన్న శాస్త్రవేత్త ల బృందం కావచ్చు.
A
ఇంతకుముందు నమోదుకాని జెయింట్ అనకొండ జాతిని ఇటీవల
మరొక భయంకరమైన సమస్య ఏమిటంటే, భూమి
గుర్తించింది.
విచ్ఛిన్నం నుండి ఆవాసాల క్షీణత, పారిశ్రామిక వ్యవసాయం
యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ నుండి ప్రొఫెసర్ బ్రయాన్ మరియు చమురు వెలికితీత కార్యకలాపాల నుండి చిందులతో
ఫ్రై ఒక బృందానికి నాయకత్వం వహించారు, ఇది కొత్తగా పేరు ముడిపడి ఉన్న హెవీ మెటల్ కాలుష్యం.
పెట్టబడిన ఉత్తర ఆకుపచ్చ అనకొండ (యునెక్టెస్ అకాయిమా)
అటవీ మంటలు, కరువు మరియు వాతావరణ మార్పులు
యొక్క అనేక నమూనాలను సంగ్రహించి అధ్యయనం చేసింది.
కూడా గుర్తించదగిన ముప్పులు . ఈ అరుదైన అనకొండలు
స్థానం మరియు ఈ రిమోట్ పర్యావరణ వ్యవస్థను పంచుకునే ఇతర
కొత్త జెయింట్ పాము జాతి ఈక్వెడార్ అమెజాన్లోని జాతులు పర్యావరణ ముప్పుల కారణంగా గణనీయమైన సవాళ్లను
బైహుయేరి వొరాని టెరిటరీలోని బమెనో ప్రాంతంలో ఉంది. ఎదుర్కొంటున్నాయి.

ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి మరియు అనకొండల అమెజాన్లోని ఈ అరుదైన పాములు మరియు ఇతర కీస్టోన్
జనాభా నుండి నమూనాలను సేకరించడానికి వొరాని ప్రజల జాతుల సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి క్రియలను చమురు
నుండి బృందానికి ఆహ్వానం అందింది, ఇది ఉనికిలో ఉన్న చిందటం నుండి పెట్రోకెమికల్స్ ఎలా ప్రభావితం చేస్తా యో
అతిపెద్దది అని పుకారు వచ్చింది. స్వదేశీ వేటగాళ్ళు ఈ పాముల పరిశోధకులు పరిశీలిస్తున్నారు.
కోసం శోధించడానికి 10-రోజుల యాత్రకు బృందానికి సహాయం

Team AKS www.aksias.com 8448449709 


24
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

5. సైన్స్ & టెక్నాలజీ


స్వీయ భౌతిక నిర్మాణంతో రంగుల హరివిల్లు! సురక్షితంగా కిందకు దిగినట్లు ఇస్రో వెల్లడించింది.

వర ్ణ కా ల (పిగ్మెంట్‌లు ) అవసరం లేకుండా, స్వీయ స్వదేశీ సాంకేతికతలో మైలురాయి


భౌతిక నిర్మాణంతోనే ప్రకాశవంతమైన రంగులను ప్రదర్శించగల అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణానికి కీలకమైన అతివేగ
మృదువైన పటలాలను (ఫిల్మ్స్‌) బెంగళూరులోని ఇండియన్‌ నియంత్రణ వ్యవస ్థ ల ను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించారు.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ ) పరిశోధకులు తాజాగా నేవిగేషన్, ల్యాండింగ్‌ గేర్, నియంత్రణ వ్యవస్థ ల ను స్వదేశీ
అభివృద్ధి చేశారు. సాగదీసినప్పుడు చోటుచేసుకునే యాంత్రిక సాంకేతికతతో రూపొందించారు. ఆర్‌ఎ ల్‌వీ -ఎల్‌ఈ ఎక్స్‌-
విరూపణం (మెకానికల్‌డీఫార్మేషన్‌)కు ప్రతిస్పందనగా ఈ ఫిల్మ్‌లు 01లోవినియోగించిన హార్డ్‌వేర్‌వ్యవస్థలన్నీ తాజా వాహనంలోనూ
ప్రదర్శించే రంగులు మారుతుంటాయని ఐఐఎస్‌సీ వెల్లడించింది. అమర్చగా, ఎయిర్‌ఫ్రేమ్‌ నిర్మాణం, ల్యాండ్‌ గేర్‌లను బరువులను
గాలియం లోహాన్ని బాష్పీభవింపజేసి.. సంబంధిత నానో కణాలను మోయగలిగిన స్థాయిలో మెరుగుపరిచారు. కక్ష్యలోని ఉపగ్రహాలకు
ఒక మృదువైన పదార్థంపై పొందుపర్చడం ద్వారా ప్రస్తుత కొత్త ఇంధనాన్ని అమర్చడం, వాటి వ్యవస్థల మరమ్మతులకు ఆర్‌ఎల్‌వీ

ఈకలు సహజంగా రంగురంగుల్లో కనువిందు చేస్తుంటాయనివాటి

S
తరహా ఫిల్మ్‌లను రూపొందించినట్లు తెలిపింది. రత్నాలు, నెమలి

నుంచి స్ఫూర్తి పొంది తాజా సాంకేతికతను అభివృద్ధి చేశామని


వివరించింది.
ఎంతో ఉపయుక్తం కాగలదని ఇస్రో ప్రకటించింది. ఉపగ్రహాలు,
వాహకనౌకల్లో వినియోగించే ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల వ్యయాన్ని
తగ్గించడంలో ఆర్‌ఎల్‌వీ కీలకపాత్ర వహిస్తుందని ఇస్రో అధిపతి
K
డాక్టర్‌ఎస్‌.సోమనాథ్‌బెంగళూరులో వెల్లడించారు.

ఇస్రో ‘పుష్పక’ ప్రయోగం విజయవంతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం!


అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, పిల్లల్లో జన్యుపరమైన లోపం కారణంగా తలెత్తే
వాటిని మోసుకెళ్లే వాహకనౌకల పునరుద్ధ ర ణ దిశగా భారత మెటాక్రోమాటిక్‌ ల్యూకోడిస్ట్రోఫీ (ఎంఎల్‌డీ ) అనే అరుదైన
A
అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చేపడుతున్న ప్రయోగం వ్యాధికి లెన్మెల్డీ అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది. దీని ధర
మరోసారి విజయవంతమైంది. అంతరిక్ష యాత్రల ఖర్చును 4.25 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.35 కోట్లు). దీంతో ఇది
భారీగా తగ్గించుకోవడమే లక్ష్యంగా పునర్వినియోగ వాహకనౌకల ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా నిలిచింది. అమెరికాకు
(రీయూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌ ల్యాండింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌- చెందిన ఆర్చర్డ్‌ థెరప్యూటిక్స్‌ అనే సంస్థ దీనిని తయారుచేసింది.
ఆ ర్ ‌ఎ ల్ ‌వీ ఎ ల్ ‌ఈ ఎ క్ స్ ‌) ప ని తీ రు ను గ తే డాది ఏ ప్రి ల్ ‌లో ఎంఎల్‌డీ చికిత్సకు ఉపయోగించేందుకు అమెరికా ఔషధ
పరిశీలించింది. ఇదే వాహనాన్ని ఆధునికీకరించి రూపొందించిన నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఈ ఔషధానికి ఆమోదముద్ర వేసింది.
ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌-02ను పరీక్షించారు. కర్ణాటకలోని చిత్రదుర్గ ‘‘అమెరికాలో ఏటా 40 మంది పిల్లలు జన్యుపరమైన లోపంతో
జిల్లా ఏరోనాటికల్‌టెస్ట్‌రేంజ్‌(ఆర్‌టీఆర్‌)లో చేపట్టిన ల్యాండింగ్‌ పుడుతున్నారు. దీని కారణంగా ఏడేళ్ల వయసు వచ్చేసరికి
ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. చనిపోతున్నారు. అరుదైన ఈ వ్యాధికి గతంలో ఏ చికిత్స లేదు.
* ‘పుష్పక్‌’ పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని లెన్మెల్డీకి ఎఫ్‌డీఏ అనుమతి రావడంతో ఎంఎల్‌డీతో బాధపడే
భారతీయ నౌకాదళానికి చెందిన చినూక్‌ హెలికాప ్ట ర్ ‌ ద్వారా చిన్నారులను బతికించవచ్చు’’అని ఆర్చర్డ్‌ థెరప్యూటిక్స్‌ సహ-
తీసుకెళ్లి రన్‌వేకి నాలుగు కిలోమీటర్ల దూరం, 4.5 కిలోమీటర్ల వ్యవస్థాపకుడు బాబీ గాస్పర్‌తెలిపారు.
ఎత్తులో జారవిడిచారు. అక్కడి నుంచి నిర్దేశిత మార్గంలో ఎలాంటి ఏంటీ ఎంఎల్‌డీ?: మెటాక్రోమాటిక్‌ ల్యూకోడిస్ట్రోఫీ లేదా
అవరోధాలు లేకుండా పుష్పక్‌ స్వతంత్రంగా రన్‌వేలో దిగింది. ఎంఎల్‌డీ అనేది జన్యుపరమై న్యూరోమెటబాలిక్‌వ్యాధి. ఇది మెదడు,
ఇందులో అమర్చిన బ్రేక్‌ ప్యారాచూట్, ల్యాండింగ్‌ గేర్‌ బ్రేక్స్, నాడీ వ్యవస్థలో ఎంజైముల లోపానికి కారణమవుతుంది. పిల్లల్లో
నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకుంటూ ఎదుగుదల ఆలస్యం కావడం, కండరాల బలహీనత, నైపుణ్యలోపం

Team AKS www.aksias.com 8448449709 


25
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రారంభ దశలోనే దీన్ని గుర్తిస్తే.. నిబద్ధతకు ఈ పరీక్ష నిదర్శనంగా నిలిచిందని తెలిపింది. దేశ రక్షణ
లెన్మెల్డీ సాయంతో అదుపు చేయొచ్చని ఆర్చర్డ్‌థెరప్యూటిక్స్‌సంస్థ సామర్యాథ్ ల్లో ఒక కొత్త యుగానికి ఇది నాంది పలికిందని పేర్కొంది.
చెబుతోంది.
చంద్రుడి ఆవలి వైపునకు కమ్యూనికేషన్‌ఉపగ్రహం
మనిషికి పంది మూత్రపిండం చంద్రుడి ఆవలి వైపు నుంచి సేవలు అందించేలా
జంతువుల అవయవాలను ఉపయోగించి మానవుల క్యూ కి యా వ్ ‌- 2 అ నే క మ్యూనికే ష న్ ‌ ఉ ప గ్ర హా న్ ని చై నా
ప్రాణాలు రక్షించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వైద్య నిపుణులు ప్రయోగించింది. 1.2 టన్నుల ఈ శాటిలైట్‌ను హైనాన్‌ ప్రావిన్సు
మరో కీలక ముందడుగు వేశారు. జన్యు సవరణ విధానంలో నుంచి లాంగ్‌మార్చ్‌-8 రాకెట్‌నింగిలోకి మోసుకెళ్లింది.
అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని 62 ఏళ ్ల ఓ రోగికి
ల్యాప్‌టాప్‌లకు వైర్‌లెస్‌ఛార్జర్‌
అమర్చారు. జీవించి ఉన్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమర్చడం ఇదే
తొలిసారి అని మసాచుసెట్స్‌జనరల్‌ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైర్‌లైస్‌వ్యవస్థతో పనిచేసే ల్యాప్‌టాప్‌లు ఉన్నా
ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని, అవయవ గ్రహీత వాటిని ఛార్జింగ్‌చేసేందుకు వైర్లతో కూడిన ఛార్జరనే
్ల వినియోగించాల్సి
బాగానే కోలుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే డిశ్ఛార్జి చేసే వస్తోంది. ఈ వైర్ల అవసరం లేని ఛార్జ ర్ ‌ను ఆవిష్కరించారు
వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(నిట్) పరిశోధకులు.

S
అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గతంలో పంది మూత్రపిండాలను
జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు
ఉన్నాయని పేర్కొన్నారు.
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని సహ ఆచార్యుడు డాక్టర్‌
సురేశ్‌బాబు పేర్లి చేసిన ‘వైర్‌లెస్‌ల్యాప్‌టాప్‌ఛార్జర్‌విత్‌కూలింగ్‌
ప్యాడ్‌’ ఆవిష్కరణకు యూకే మేధోహక్కు(పేటెంట్‌) దక్కింది.
K
ఆఖరి క్షణాల్లో ఆగిన వ్యోమగాముల ప్రయాణం వైర్లు లేకుండా విద్యుత్తును సరఫరా చేసే ‘వైట్రిసిటీ’ పరిజ్ఞానాన్ని
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) ముగ్గురు ఉపయోగించి ఏడు నెలల పాటు శ్రమించి ఈ పరికరాన్ని ఆయన
వ్యోమగాములను పంపించేందుకు తలపెట్టిన ప్రయోగాన్ని రష్యా కనుగొన్నారు. సాధారణంగా కంప్యూటర్లను ఏసీ గదుల్లో పెడితే
చివరి క్షణాల్లో నిలిపివేసింది. కజఖ్‌స్థాన్‌లోని బైకనూర్‌ నుంచి వాటి పనితనం బాగుంటుంది. ఈ క్రమంలో అధిక ఉష్ణోగ్రత ఉన్న
రష్యాకు చెందిన సోయజ్‌రాకెట్‌లో ట్రాసీ డైసన్‌(నాసా), ఒలెగ్‌ వాతావరణంలోనైనా ల్యాప్‌టాప్‌వేడెక్కకుండా ఉండేందుకు మొదట
A
నొవిట్‌స్కీ (రాస్‌కాస్మోస్‌), మెరీనా వాసిలెవ్‌స్కయా (బెలారస్‌) ఓ కూలింగ్‌ప్యాడ్‌ను సురేశ్‌బాబు రూపొందించారు. ఇందులో ఒక
బయలుదేరాల్సి ఉంది. అయితే రాకెట్‌ నింగిలోకి ఎగరడానికి ఫ్యాన్‌తిరుగుతూ ఉంటుంది. ఈ కూలింగ్‌ప్యాడ్‌కు ఒక ఛార్జింగ్‌
దాదాపు 20 సెకన ్ల ముందు అనూహ్యంగా ప్రయోగాన్ని పాయింట్ను అమర్చారు. దీనికో మ్యాగ్నెటిక్‌ పోర్టు ఉంటుంది.
నిలిపివేశారు. పవర్‌ సోర్స్‌లో ఓల్టేజీ తగ్గిపోవడమే అందుకు విద్యుత్‌ప్లగ్‌వద్ద ఉండే చిన్నపాటి ట్రాన్స్‌మిటర్‌నుంచి ల్యాప్‌టాప్‌
కారణమని రాస్‌కాస్మోస్‌అంతరిక్ష సంస్థ అధినేత యూరీ బొరిసోవ్‌ పోర్టుకు అమర్చిన రిసీవర్‌కు అయస్కాంత శక్తి ద్వారా విద్యుత్తు
తెలిపారు. తిరిగి ఈ ప్రయోగాన్ని చేపడతామని చెప్పారు. 2018 అందుతుందని సురేశ్‌బాబు వివరించారు. పది మీటర్ల దూరం
అక్టోబరులో కూడా వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు చేర్చేందుకు వరకు ఇది పనిచేస్తుందని, తక్కువ సమయంలో ఛార్జింగ్‌కావడం
రష్యా తలపెట్టిన ఓ ప్రయోగం చివరి నిమిషాల్లో నిలిచిపోయింది. దీని మరో ప్రత్యేకత అని ఆయన తెలిపారు. సురేశ్‌బాబుకు గతంలో
ఒక ఆస్ట్రేలియా, అయిదు భారతీయ పేటెంట్లు దక్కాయి.
ప్రప్రథమ 1500 హార్స్‌పవర్‌ఇంజిన్‌విజయవంతం
భారత రక్షణ సామర్ థ్ యా లు మరింత బలోపేతమయ్యే
కాంతి వేగంతో ఎలక్ట్రాన్‌ల శక్తి మార్పిడి
దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధాన యుద్ధట్యాంకుల కోసం హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ఫండమెంటల్‌
దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రప్రథమ 1500 హార్స్‌పవర్‌ఇంజిన్‌ను రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్‌లను లేజర్‌ఆధారిత సూక్ష్మ
తొలిసారిగా మైసూరులో విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్‌ఓల్ట్‌గా మార్చే విధానాన్ని కనుగొన్నారు.
మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశ సాంకేతిక దీని ద్వారా ఒక ఎలక్ట్రాన్‌ శక్తితో చేసే పనిని మెగాఎలక్ట్రాన్‌ ఓల్ట్‌
సత్తాకు, రక్షణ సాంకేతికతల రంగంలో స్వావలంబన సాధనపై అందులో వందో వంతు శక్తితోనే పూర్తిచేయనుంది. సాధారణంగా

Team AKS www.aksias.com 8448449709 


26
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
వివిధ క్యాన్సర్‌ల ను నయం చేసేందుకు బాధితుల శరీరంలో దీనిపై తాము ఒక సూత్రీకరణ చేసినట్లు చెప్పారు. దీని ప్రకారం..
క్యాన్సర్‌ కణాలను లేజర్‌ ద్వారా గుర్తించి వైద్యులు కీమోథెరపీ కృషప
్ణ దార్థ క్షీణత వల్లే బేర్యాన్‌అసమతౌల్యం ఉత్పన్నమైందన్నారు.
చికిత్స అందిస్తున్నారు. టీఐఎఫ్‌ఆర్‌ శాస్త్రవేత్తలు కనుగొన్న లేజర్‌ అవి రెండూ ఒకేసారి పుట్టుకొచ్చినట్లు వివరించారు.
ఆధారిత విధానం ద్వారా కీమోథెరపీ చికిత్సలో వేలరెట్లకు పైగా
అమెరికాకు స్పేస్‌ఎక్స్‌నిఘా శాటిలైట్‌
వేగంగా మెగాఎలక్ట్రాన్‌వోల్ట్‌శక్తిగా మారి బాధితుల శరీర భాగాల్లో
అత్యంత సూక్ష్మమైన క్యాన్సర్‌ కణాలనూ నాశనం చేయనుంది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’ ప్రపంచం కనీవినీ
క్యాన్సర్‌ చికిత్సలే కాకుండా.. మెదడు, ఇతర శరీర భాగాల్లో ఎరుగని స్థా యి లో అమెరికాకు నిఘా శాటిలైట్‌ నెట్‌వ ర్క్‌ను
కణితులను సూక్ష్మ పద్ధతుల్లో నిర్వీర్యం చేసేందుకు వీలుంటుంది. నిర్మిస్తోంది. వందలాది ఉపగ్రహాలతో అమెరికా ఈ నిఘా
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ఇతర జనసమ్మర్ద నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చే
ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న వారు తీసుకువస్తున్న సంచులు, పనిని స్పేస్‌ఎక్స్‌ చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ
సూట్‌కేస్‌లను వేగంగా స్కాన్‌ చేయవచ్చు. విమానాల్లో ప్రొపెల్లర్‌ మేరకు స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షీల్డ్‌ విభాగం అమెరికా నిఘా
తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడూ తలెత్తే సూక్ష్మలోపాలు, బహుళ ఉపగ్రహాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఎన్‌ఆర్‌వో సంస్థతో
అంతస్తుల భవనాలు నిర్మించేప్పుడు నిర్మాణ దశలో ఉండగానే.. 2021లో ఒప్పందం చేసుకుంది. దీని విలువ 1.8 బిలియన్‌డాలర్లు

వీలుంది.

S
పిల్లర్లు, స్లాబుల్లో లోపాలను ఈ విధానం ద్వారా గుర్తించేందుకు

అంతుచిక్కని కృష్ణ పదార్థం వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్తలు


(రూ.14,920 కోట్లు). ఈ కొత్త ప్రాజెక్టులోని శాటిలైట్లు పదాతి
దళానికి సహకరించనున్నాయి. ప్రాజెక్టు విజయవంతమైతే అమెరికా
ఇంటెలిజెన్స్‌సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ప్రపంచంలో ఏ
మూలనైనా తన లక్ష్యాలను వేగంగా గుర్తించే అవకాశం లభిస్తుంది.
K
విశ్వంలో పదార్థం- కృష ్ణ ప దార్థం మధ్య నెలకొన్న ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌జర్నల్‌వెల్లడించింది. 2020లో దాదాపు
అసమతౌల్యాన్ని వివరించేందుకు ఒక వినూత్న సిద్ధ ాం తాన్ని డజనుకు పైగా ప్రొటోటైప్‌ ఉపగ్రహాలను ‘స్పేస్‌ఎక్స్‌’ ఫాల్కన్‌ 9
గువాహటి ఐఐటీ శాస్త్రవేత్త లు , అంతర్ జా తీ య పరిశోధకులు రాకెట్‌సాయంతో కక్ష్యలోకి చేర్చింది.
ప్రతిపాదించారు. అంతుచిక్కని కృష్ణ పదార్థ తీరునూ ఇది
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ఇంజినీర్‌
వెలుగులోకి తెచ్చింది. విశ్వంలో కంటికి కనిపించే పదార్థం వాటా
A
5 శాతమే. నక్షత్రాలు, గెలాక్సీల రూపంలో అది ఉంటుంది. తాజాగా కృత్రిమ మేధతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌
మిగతాదంతా అదృశ్య కృష్ణపదార్థమే. అది కాంతిని వెలువరించదు. ఇంజినీర్‌(ఏఐ చాట్‌బాట్‌) కూడా వచ్చేసింది. అమెరికాకు చెందిన
కృష్ణ ప దార ్థ మూలాలు మిస్ట రీ గా ఉన్నాయి. దృశ్యపదార్థంలో టెక్‌ కంపెనీ కాగ్నిషన్‌ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
బేర్యాన్లు (పదార్థం), తక్కువ పరిమాణంలో యాంటీ బేర్యాన్లు ‘డెవిన్‌’ను రూపొందించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ
(వ్యతిరేక పదార్థం) ఉంటాయి. మొదట్లో ఈ రెండూ సమానంగా సాఫ్ట్‌వేర్‌ఇంజినీర్‌. ‘డెవిన్‌’ ప్రముఖ ఏఐ కంపెనీలు నిర్వహించిన
ఉండేవని అంచనా. ఒకవేళ ఆరంభంలో ఏమైనా అసమతౌల్యం ప్రాక్టికల్‌ ఇంజినీరింగ్‌ ఇంటర్వ్యూలను విజయవంతంగా
ఉంటే అది.. విశ్వం వేగంగా విస్తరించే దశ (ఇన్‌ఫ్ లే ష న్‌) లో పూర్తి చేసిందని ఆ సంస్థ తెలిపింది. ‘‘ఒక ప్రాంప్ట్‌ ఇస్తే చాలు
సవరణకు నోచుకొని ఉండేది. ‘‘అయితే నేడు పదార్థం ఎక్కువగా అలవోకగా కోడ్‌ రాసేస్తుంది. వెబ్‌సై ట్ల ను క్రియేట్‌ చేస్తుంది.
ఉంది. ఈ పరిస్థితిని బేర్యాన్‌ అసిమెట్రీ ఇన్‌ ద యూనివర్స్‌- సాఫ్ట్‌వేర్‌ను సృష్టిస్తుంది’’ అని డెవిన్‌ గురించి కంపెనీ పేర్కొంది.
బీఏయూగా పిలుస్తారు. ఇది శాస్త్రవేత్తల అంచనాలకు భిన్నం. కష్టతరమైన ఇంజినీరింగ్‌ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలను
అది నేటికీ అపరిష్కృతంగా ఉంది. తొలి నాటి విశ్వంపై మనకున్న అమలుచేయగల సామర్థ్యం ‘డెవిన్‌’కు ఉందని వెల్లడించింది.
అవగాహనను ఇది సవాల్‌ చేస్తోంది’’ అని ఐఐటీ గువాహటి
జపాన్‌చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ప్రయోగం విఫలం
పరిశోధకుడు దేబాశీస్‌బోరా తెలిపారు. విశ్వంలోని కృష్ణ పదార్థం,
జపాన్‌ చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం మధ్య
బీఏయూకు సంబంధించిన చిక్కుముడిని పదార్థ భౌతిక శాస్త్రంలోని
జపాన్‌లో ని వకయామా పర్వత ప్రాంతంలో కూలిపోయింది.
‘ప్రామాణిక నమూనా’తో పరిష్కరించలేమని ఆయన వివరించారు.
టోక్యోకు చెందిన స్పేస్‌ వన్‌ సంస్థ నిర్మించిన కైరోస్‌ అనే రాకెట్‌

Team AKS www.aksias.com 8448449709 


27
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ప్రభుత్వ ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి ఎగసింది. ఆ వెంటనే (డీఆర్‌డీ వో) శాస్త్రవేత్త లు తొలిసారిగా పరీక్షించారు. దీంతో
కొద్ది క్షణాల్లోనే పేలుడుకు గురై అగ్నిగోళంలా మారింది. దీని ఈ తరహా సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్,
శకలాలు పడిన వెంటనే అక్కడున్న నీటి స్ప్రింక్లర్లు పని చేయడంతో బ్రిటన్‌ దేశాల సరసన భారత్‌ నిలిచింది. ఈ ప్రయోగం గురించి
ప్రమాదం జరగలేదు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఆ ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. శాస్త్రవేత్తల కృషిని
దేశంలో శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు సంస్థగా అభినందించారు. ఇది చాలా ముఖ్యమైన మైలురాయి అని రాష్ట్రపతి
ఇది రికార్డు సృష్టించేది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ద్రౌపదీ ముర్ము కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కూడా
ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించిన జపాన్‌.. శాస్త్రవేత్తలను అభినందించారు. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌కలాం
తాజా వైఫల్యంతో కొంత నిరాశ చెందింది. ప్రస్తుతం కక్ష్యలో దీవి నుంచి ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ప్రయోగానికి సంబంధించిన
ఉన్న నిఘా ఉపగ్రహాల్లో సమస్యలు తలెత్తితే వెంటనే మరో దానిని అన్ని లక్ష్యాలూ నెరవేరినట్లు రక్షణశాఖ ప్రకటించింది. బహుళ
నింగిలోకి పంపే ప్రక్రియను ఈ ప్రయోగంలో విశ్లేషించాలనుకుంది. రీఎంట్రీ వెహికల్స్‌ను వివిధ టెలిమెట్రీ, రాడార్‌కేంద్రాలు నిశితంగా
మిషన్‌దివ్యాస్త్ర లో మహిళామణులు పరిశీలించాయని తెలిపింది. ‘మిషన్‌ దివ్యాస్త్ర’కు ఒక మహిళా
శాస్త్రవేత్త నేతృత్వం వహించారు.
హైదరాబాద్‌మిసైల్‌కాంప్లెక్స్‌లో ఎంఐఆర్‌వీ పరిజ్ఞానం
ఏమిటీ క్షిపణి?

S
అభివృద్ధి రక్షణ రంగంలో భారత్‌ చేపట్టిన ‘మిషన్‌ దివ్యాస్త్ర
విజయవంతమైంది. ఈ ప్రతిష్ ఠా త ్మక ప్రాజెక్టు లో ‘మల్టిపుల్‌
ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్‌వీ )
పరిజ్ఞానాన్ని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌
స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన క్షిపణుల్లో
‘అగ్ని-5’ అత్యంత శక్తిమంతమైంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని
లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఈ ఖండాంతర క్షిపణి.. అణ్వస్త్రాన్నీ
K
మిసైల్‌ కాంప్లెక్స్‌లోని డీఆర్‌డీవో-ఏఎస్‌ఎల్‌ శాస్త్రవేత్త షీనా రాణి
మోసుకెళ్లగలదు. ప్రధానంగా చైనా నుంచి ఎదురయ్యే ముప్పులను
ప్రాజెక్టును ముందుండి నడిపించారు. ఇందులోని కీలక సభ్యులంతా
తిప్పికొట్టడానికి దీన్ని రూపొందించారు. ఆ దేశం మొత్తం దీని
మహిళలే కావడం విశేషం. పీడీ శంకరీ, ఉషావర్మ, విజయలక్ష్మి,
పరిధిలోకి వస్తుంది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు
సుఖ్‌వాణి, నీరజ, వెంకటమణి ముఖ్య పాత్ర పోషించారు.
700-3,500 కి.మీ. మధ్య దూరాన్ని చేరుకోగలవు. అవి 1990ల
A
* హైదరాబాద్‌లోని ఏఎస్‌ఎల్‌అసోసియేట్‌డైరెక్టర్‌షీనా నుంచి భారత సైనిక దళాల్లో సేవలు అందిస్తున్నాయి.
రాణి ఈ ప్రోగ్రాం డైరెక్టర్గా
‌ ఉన్నారు. ఆమె ఎలక్ట్రానిక్స్‌ అండ్‌
కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రురాలు. ఎనిమిదేళ్లు విక్రమ్‌
తొలి చిత్రాలను పంపిన ఇన్‌శాట్‌-3డీఎస్‌
సారాభాయ్‌స్పేస్‌సెంటర్‌లో పనిచేశారు. 1999లో డీఆర్‌డీవోలో ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-
చేరారు. అగ్ని క్షిపణులకు సంబంధించి అన్ని శ్రేణుల లాంచ్‌ 3డీఎస్‌.. భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్‌
కంట్రోల్‌ సిస్టమ్స్‌పై పనిచేస్తున్నారు. వీరి బృందం మూడేళ్లుగా ఇమేజర్, 19-ఛానల్‌ సౌండర్‌ ఒడిసిపట్టిన చిత్రాలను సంస్థ
పనిచేస్తోంది. తాజాగా విడుదల చేసింది. ఈ సాధనాలను అహ్మదాబాద్‌లోని
స్పేస్‌అప్లికేషన్స్‌సెంటర్‌(ఎస్‌ఏసీ) అభివృద్ధి చేసింది. ఈ చిత్రాలను
మిషన్‌దివ్యాస్త్ర విజయవంతం
కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ ప్రాసెస్‌
రక్షణ రంగంలో భారత్‌ మరో అరుదైన ఘనతను
చేసింది. 6-ఛానల్‌ఇమేజర్‌.. భూ ఉపరితలాన్ని, వాతావరణాన్ని
సాధించింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని
బహుళ తరంగదైర్ ఘ్ యా ల్లో చిత్రీకరించగలదు. దాని సాయంతో
విజయవంతంగా పరీక్షించింది. శత్రువుకు సంబంధించిన
మేఘాలు, గాల్లోని ఏరోసాల్‌రేణువులు, భూ ఉపరితల ఉష్ణోగ్రత,
విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకుపడటానికి ఇది వీలు
పచ్చదనం, నీటి ఆవిరి తీరు వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
కల్పిస్తుంది. ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో
19-ఛానల్‌ సౌండర్‌ సాయంతో.. భూ వాతావరణం నుంచి
‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌’
వెలువడే రేడియోధార్మికతను పరిశీలించొచ్చు.
(ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ

Team AKS www.aksias.com 8448449709 


28
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సజాతీయ రేణువుల మధ్య పరస్పర ఆకర్షణ: ఆక్స్‌ఫర్డ్‌ గ్రూప్‌వ్యవస్థాపక ఛైర్మన్‌డా.ప్రతాప్‌సి.రెడ్డి తెలిపారు.

సజాతీయ రేణువులు పరస్పరం వికర్షించుకుంటాయన్నది సాథి పథకంలో ఐఐటీహెచ్‌క్లస్టర్‌కు రూ.60 కోట్లు


భౌతిక శాస్త్రంలో ప్రాథమిక సూత్రం. అయితే, అవి కూడా
పరిశోధనలకు ఊతమివ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం
ఆకర్ష ిం చుకుంటున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. దీంతో
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ ) ద్వారా
దీర్ఘకాలంగా వ్యాప్తిలో ఉన్న సూత్రీకరణతో ఇది విభేదించినట్లయింది.
సోఫిస్టికేటెడ్‌ ఎనలిటికల్, టెక్నికల్‌ హెల్ప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (సాథి)
ద్రావణ మాధ్యమంలో ఉన్న సజాతీయ రేణువులు పరస్పరం
పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఎంపికైన ఐఐటీ హైదరాబాద్‌
ఆకర్ష ిం చుకునే అవకాశం ఉందని ఆక్స్‌ఫ ర్డ్‌ విశ్వవిద్యాలయ
క్లస్టర్‌కు రూ.60 కోట్ల గ్రాంటును డీఎస్‌టీ మంజూరు చేసింది.
శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ద్రావణంలోని పీహెచ్‌(ఆమత
్ల ్వం
లేదా క్షారత్వాన్ని సూచించే కొలమానం), సంబంధిత బలం తీరు ‘ఆమ్కా’ అభివృద్ధికి సీసీఎస్‌ఆమోదముద్ర
(ఆకర్షణ లేదా వికర్షణ) రుణావేశ, ధనావేశ రేణువులకు భిన్నంగా వైమానిక దళ భవిష్యత్‌అ వసరాలకు అనుగుణంగా
ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటిలో ఉన్నప్పుడు భారత్‌త్వరలోనే అయిదో తరం స్టెల్త్‌యుద్ధవిమానాలను తయారు
రుణావేశ రేణువులు సమూహంలా ఏర్పడతాయని, ఆల్కహాల్‌లో చేయనుంది! ఈ మేరకు దేశీయంగా ‘అడ్వాన్స్‌డ్ మీ
‌ డియం
మాత్రం ధనావేశ రేణువులు జట్టు కడతాయని తేల్చారు. ఔషధాలు, కంబాట్‌ఎ యిర్‌క్రా ఫ్ట్‌(ఆమ్కా)’ రూపకల్పన, అభివృద్ధిపై

S
జీవరసాయన శాస్త్ర రంగాల్లో భిన్న రేణువులతో ముడిపడిన అనేక
ప్రక్రియలపై తాజా పరిశోధన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు
తెలిపారు.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల
కేబినెట్‌కమిటీ (సీసీఎస్‌) ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు
ప్రాథమిక అభివృద్ధి వ్యయం రూ.15 వేల కోట్ల వరకు ఉంటుందని
K
దేశంలో తొలి కృత్రిమమేధ (ఏఐ) టీచరు అంచనా. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం- ప్రైవేటు పరిశ్రమల
సాయంతో ఏరోనాటికల్‌డెవలప్‌మెంట్‌ఏజెన్సీ (ఏడీఏ), హిందు
* దేశంలో తొలి కృత్రిమమేధ (ఏఐ) టీచరు కేరళలోని
స్థాన్ఏ
‌ రోనాటిక్స్‌లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) 5 ఆమ్కా నమూనాలను
తిరువనంతపురం జిల్లా కలబ
్ల లం పటణ
్ట ంలోని కేటీసీటీ హైస్కూల్‌లో
తయారుచేస్తాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి కొన్ని
అందుబాటులోకి వచ్చింది. ఈ ఏఐ టీచరు పేరు ‘ఐరిస్‌’.
దేశాల వద్దే అయిదోతరం స్టెల్త్‌యుద్ధ వి మానాలు ఉన్నాయి.
A
* మేకర్స్‌ల్యాబ్‌ ఎడ్యుటెక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ వారు మరోవైపు- తీరరక్షక దళం, సైన్యం కోసం 34 ధ్రువ్‌అడ్వాన్స్‌డ్‌లై
కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌’ పథకంలో ట్‌హెలికాప్టరను
్ల సమకూర్చుకునేందుకూ సీసీఎస్‌సూత్రప్రాయంగా
భాగంగా ఈ ‘ఐరిస్‌’ టీచరును రూపొందించారు. పథకంలో అంగీకారం తెలిపింది.
భాగంగా కేంద్రం ఈ పాఠశాలకు రూ.20 లక్షలు ఇవ్వగా, పాఠశాల
5 నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు
యాజమాన్యం మరో రూ.20 లక్షలు వెచ్చిస్తోంది. ‘ఐరిస్‌’ ప్రతి
విద్యార్థిని గుర్తుపట్టేలా ‘కంటిచూపు’ ఇచ్చే ప్రయత్నం ఇపుడు బయాప్సీ ఫలితాల కోసం రోజుల తరబడి వేచి చూసే
రెండోదశలో చేస్తున్నారు. పరిస్థితికి తెరపడింది. ఇక నుంచి ఐదు నిమిషాల్లోనే ఈ ఫలితాలు
తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం
దక్షిణాసియాలో తొలిసారిగా బ్రెయిన్‌ట్యూమర్‌కు జాప్‌-
అమెరికా, జర్మనీలలో వినియోగిస్తున్న సాంకేతికతన హైదరాబాద్‌
ఎక్స్‌శస్త్రచికిత్స గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ
దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో జాప్‌-ఎక్స్‌ (ఏఐజీ) ప్రవేశపెట్టింది. వివాస్కోప్‌ అనే విప్లవాత్మక ఇన్‌స్టెంట్‌
(జడ్‌ఏ పీ-ఎక్స్‌) గైరోస్కోపిక్‌ రేడియో సర్జ రీ ప్లాట్‌ఫాంను డిజిటల్‌ పాథాలజీ సాంకేతికతను ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో
ఆవిష్కరించారు. దక్షిణాసియాలో ఈ చికిత్సను అందుబాటులోకి మొదటిసారి తీసుకొచ్చింది. ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి,
తీసుకురావడం ఇదే తొలిసారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. డైరెక్టర్‌ డాక్టర్‌ జీవీ రావు, పాథాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ
ఈ పరికరంలోని రియల్‌టైమ్‌ఇమేజ్‌గైడెన్స్‌ద్వారా 30 నిమిషాల్లో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘‘ఇప్పటిదాకా సంప్రదాయ
బ్రెయిన్‌ట్యూమర్‌చికిత్సను పూర్తి చేయవచ్చని అపోలో హాస్పిటల్స్‌ పద్ధతిలో కణజాల నమూనాలను సేకరించాక బయాప్సీ ఫలితాల

Team AKS www.aksias.com 8448449709 


29
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
కోసం ఐదు రోజుల వరకు నిరీక్షించాల్సి వచ్చేది. వివాస్కోప్‌ రాత్రివేళ కావడంతో బ్యాటరీల ఛార్జింగ్‌కు సౌరశక్తి అందుబాటులో
సాంకేతికతతో ఆ సమయం ఐదు నిమిషాలకు తగ్గింది. తద్వారా ఉండదు. దీనికితోడు తీవ్ర శీతల వాతావరణం నెలకొంటుంది.
వేగంగా రోగ నిర్ధారణ చేసి చికిత్స ప్రణాళిక అమలు చేయడం దీంతో ఇంజినీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యోమనౌక..
వల్ల రోగికి మెరుగైన ఫలితాలను అందించవచ్చు. ముఖ్యంగా దాదాపు వారం కిందట చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని
జీఐ క్యాన్సర్లకు సంబంధించి సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రాంతంలో దిగిన సంగతి తెలిసిందే. ప్రతికూల పరిస్థితులను
సమయంలో ఈ సాంకేతికత చాలా కీలకం’’ అని డాక ్ట ర్‌ తట్టుకొని నిలబడితే రెండు నుంచి మూడు వారాల తర్వాత ఈ
నాగేశ్వరరెడ్డి వివరించారు. ఇతర అవయవాల నుంచి సేకరించిన వ్యోమనౌక మళ్లీ క్రియాశీలమవుతుంది. ల్యాండింగ్‌ సమయంలో
కణజాల నమూనాలను సైతం ఐదు నిమిషాల్లో పరీక్షించేందుకు ఒడిసియస్‌ కాలు విరగడంతో అది ఒకపక్కకు ఒరిగిపోయింది.
వివాస్కోప్‌ను వినియోగించవచ్చునని చెప్పారు. దీంతో సౌరశక్తి లభ్యత, కమ్యూనికేషన్‌లో ఇబ్బందులు తలెత్తాయి.
అయినా ఈ వ్యోమనౌక తమ అంచనాలకు మించి పనిచేసిందని
చందమామపై నిద్రాణ స్థితిలోకి అమెరికా ల్యాండర్‌
శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ అనే సంస్థ దీన్ని
చందమామపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ల్యాండర్‌ రూపొందించింది. చందమామపై దిగిన తొలి ప్రైవేటు వ్యోమనౌక
‘ఒడిసియస్‌’.. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా అక్కడ ఇదే.

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


30
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

6. వార్తల్లో వ్యక్తులు
లోక్‌పాల్‌ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ఖాన్విల్కర్‌ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ చేశారు. గోదావరిఖనికి చెందిన రాహుల్‌
అత్తులూరి (32)తో కలిసి నెక్స్ట్‌వేవ్‌ కంపెనీ స్థాపించారు. ఐటీ
లోక్‌పా ల్‌ ఛైర్‌ప ర్సన్‌గా నియమితులైన సుప్రీంకోర్టు
రంగానికి కావలసిన నైపుణ్యాలు లేక ఉద్యోగాలు పొందడంలో
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌అజయ్‌మాణిక్‌రావ్‌ఖాన్విల్కర్‌(66)
ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఈ అంకురం ద్వారా సాంకేతిక
ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన
సహకారం అందించడంతో పాటు, ప్లేస్‌మెంట్‌ సపోర్ట్‌ కూడా
కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం
అందిస్తున్నారు. మూడేళ్లలోనే భారత విద్యారంగంలో అత్యంత
చేయించారు. జస్టిస్‌ఖాన్విల్కర్‌2016 మే నెల నుంచి 2022 జులై
వేగంగా ఎదుగుతున్న అంకురాల్లో ఇది ఒకటిగా నిలిచిందని
వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు.
ఫోర్బ్స్‌పేర్కొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల విద్యార్థులు
ఎన్నికల కమిషనర్‌అరుణ్‌గోయెల్‌రాజీనామా ఈ సంస్థ సాయంతో నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. రాబోయే
రెండేళ్లలో 10,000 కంపెనీలతో జట్టుకట్టి, యువతకు మరిన్ని
ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ తన పదవికి
ఉద్యోగావకాశాలు కల్పించాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఫోర్బ్స్‌

S
రాజీనామా చేశారు. రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంటనే
ఆమోద ముద్ర వేశారు. గోయెల్‌రాజీనామాతో ఎన్నికల సంఘంలో
ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే
మిగిలారు. సీనియారిటీపరంగా రెండోస్థానంలో ఉన్న కమిషనర్‌
జాబితాలో చోటు దక్కించుకోవడంపై శశాంక్, అనుపమ్‌
మాట్లాడుతూ ‘ఇది మేం వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు.
యువత కలలను నెరవేరుస్తున్న మా కంపెనీ బృందానికి దక్కిన
K
గౌరవమ’ని అన్నారు.
అనూప్‌చంద్ర పాండే ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేసిన తర్వాత
రాజీవ్‌ కుమార్, అరుణ్‌ గోయెల్‌ మిగిలారు. ఇప్పుడు గోయెల్‌ * క్లిష్టమైన పరిస్థితులు, భూభాగాల్లోనూ కార్యకలాపాలు
రాజీనామాతో ఒక్కరే మిగిలారు. సాగించడానికి అనువైన డ్రోన ్ల ను రూపొందిస్తున్న నోయిడాకు
చెందిన ఎండ్యూర్‌ఎయిర్‌ సిస్టమ్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ
రాజ్యసభకు సుధామూర్తి
A
రామకృష్ణ మెండు (26), ఆ సంస్థ సీటీఓ చిరాగ్‌ జైన్‌ (29)కు
ప్రముఖ విద్యావేత్త , ‘ఇన్ఫోసిస్‌’ సహ వ్యవస్థా ప కుడు కూడా ఈ జాబితాలో చోటు లభించింది. నిఘా, లాజిస్టిక్స్, ప్రకృతి
నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ విపత్తుల సమయంలో సహాయానికి, సమూహాల అదుపునకు,
అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువసభకు నామినేట్‌ వ్యవసాయం, వీడియో పర్యవేక్షణకు ఈ డ్రోన్లు ఉపయోగ
చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు. పడతాయి. వీరిద్దరూ ఐఐటీ కాన్పూర్‌లో ఇంజినీరింగ్, ఎంటెక్‌
అభ్యసించారు. రామకృష్ణ, గుంటూరుకు చెందిన వారు.
ఫోర్బ్స్‌‘30 అండర్‌30లో మనోళ్లు
19 విభాగాలు.. 38 మంది: ఫోర్బ్స్‌ జాబితాలో
30 ఏళ ్ల లో పే విశేష ప్రతిభ చూపుతున్న యువతీ,
వ్యవసాయం, కళలు, బీ2బీ, స్వచ్ఛ ఇంధనం, వినియోగదారు
యువకులతో 2024 సంవత్సర జాబితాను ఫోర్బ్స్‌ ఇండియా
సాంకేతికత, ఇకామర్స్‌- రిటైల్, విద్య, సంగీతం, ఆహారం-
తాజాగా విడుదల చేసింది. ‘30 అండర్‌30’గా పిలిచే ఈ జాబితాలో
ఆతిథ్యం, ఆరోగ్య సంరక్షణ, సమాజ సేవ.. ఇలా 19 విభాగాల్లో
ముగ్గురు తెలుగు యువకులకు చోటు లభించింది. హైదరాబాద్‌కు
38 మంది చోటుదక్కించుకున్నారు. ఈ జాబితాలో లూప్‌వార్మ్‌
చెందిన అంకుర సంస్థ నెక్స్ట్‌వేవ్‌వ్యవస్థాపకులైన శశాంక్‌గుజ్జుల
సహ వ్యవస్థాపకులు అంకిత్‌ అలోక్, అభి గారి; ఎమ్‌ఎస్‌టాక్‌
(27), అనుపమ్‌పెదర్ల (29)తో పాటు ఎండ్యూర్‌ఎయిర్‌సిస్టమ్స్‌
వ్యవస్థాపకులు శ్రేయాన్స్‌ చోప్రా; రాప్చర్‌ సహ వ్యవస్థాపకులు
సీఈఓ రామకృష్ణ మెండు(26) ఈ ఘనత సాధించారు.
నవజీత్‌ కర్కేరా, జగత్‌ బిడ్డప్ప; జెప్టో సహ వ్యవస్థాపకులు ఆదిత్‌
* సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌కు చెందిన శశాంక్‌
పలిచా, కైవల్య వోహ్రా; కార్‌ట్రేడ్‌వెంచర్స్‌అధిపతి వరుణ్‌సంఘి;
ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవగా.. అనుపమ్‌ ఐఐటీ
లింకిట్‌ సీఈఓ ఉద్ధవ్‌ , ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సీతాలక్ష్మి

Team AKS www.aksias.com 8448449709 


31
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
నారాయణ్‌; రాజోర్‌పే ప్రతినిధి విష్ణు ఆచార్య తదితరులున్నారు. పదవులకు తమిళిసై సౌందరరాజన్‌చేసిన రాజీనామాను రాష్ట్రపతి
ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఆ రెండు బాధ్యతలను ఝార్ఖండ్‌
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్‌పర్సన్‌గా డాక్టర్‌ఆర్‌.నందిని
గవర్నర్‌సీపీ రాధాకృష్ణన్కు
‌ అదనంగా అప్పగించారు. రెండు చోట్లా
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేంత వరకూ ఈయనే బాధ్యతలు
ఛైర్‌పర్సన్‌గా డాక్టర్‌ ఆర్‌.నందిని బాధ్యతలు చేపట్టారు. 2024- నిర్వర్తిస్తారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.
25 ఆర్థిక సంవత్సరానికి ఆమె ఈ హోదాలో పనిచేస్తారు. చంద్ర
* 1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణ న్‌
టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు ఆమె ఎండీగా ఉన్నారు.
తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు
సీఐఐలో ఎంతో కాలంగా ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
సార్లు భాజపా తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు
ప్రస్తుతం కాగ్నిజెంట్‌ ఫౌండేషన్‌ బోర్డు డైరెక్ట ర్ ‌గా , టిడ్కోలో
భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు.
స్వతంత్ర డైరెక్టర్గా
‌ పనిచేస్తున్నారు. గతంలో ఎన్‌ఐటీ-తిరుచ్చి
బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌లో సభ్యురాలిగా ఉన్నారు. 2024-25 ఆర్థిక * 2016 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా కాయర్‌
సంవత్సరానికి సీఐఐ సదరన్‌రీజియన్‌డిప్యూటీ ఛైర్మన్‌గా థామస్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా సేవలందించారు. తమిళనాడు భాజపా సీనియర్‌
జాన్‌ముత్తూట్‌నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ముత్తూట్‌ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఫిన్‌కార్ప్‌సీఎండీగా పనిచేస్తున్నారు.

ఐబీఏ ఛైర్మన్గా
‌ ఎంవీ రావు

S
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓగా ఉన్న
* 2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్‌ గవర్నర్‌గా
బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.

* ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్లుగా పనిచేసిన


K
ఈఎస్‌ఎల్‌నరసింహన్, తమిళిసై సౌందరరాజన్‌తోపాటు ప్రస్తుతం
ఎంవీ రావును ది ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఏబీఏ)
ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టబోతున్న సీపీ రాధాకృష్ణన్.‌. ముగ్గురూ
ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఐబీఏ మేనేజింగ్‌ కమిటీ సమావేశమై
తమిళనాడు వారే కావడం గమనార్హం.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్, ఇండియన్‌
బ్యాంక్‌ఎండీ, సీఈఓ ఎస్‌ఎల్‌జైన్, సిటీ యూనియన్‌బ్యాంక్‌ఎండీ, హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌సుజయ్‌పాల్, జస్టిస్‌
A
సీఈఓ ఎన్‌.కమకోడిలను వైస్‌ఛైర్మన్లుగా ఎన్నుకుంది. బ్యాంక్‌ఆఫ్‌
మౌసమీ భట్టాచార్య
బహ్రెయిన్‌అండ్‌కువైట్‌కంట్రీ హెడ్, సీఈఓ మాధవ్‌నాయర్‌ను
తె ల ం గా ణ హై కో ర్ టు న్యా య మూ ర్తు లు గా జ స్టి స్‌
గౌరవ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు ఐబీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
సుజయ్‌పాల్, జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య నియమితులయ్యారు.
ఎన్‌బీటీ బోర్డు సభ్యుడిగా జి.వల్లీశ్వర్‌నియామకం ప్రస్తుతం మధ్యప్రదేశ్, కలకత్తా హైకోర్టు ల్లో సేవలందిస్తున్న
కేంద్ర ప్రభుత్వ ప్రచురణ సంస ్థ నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ వీరిని తెలంగాణకు బదిలీచేయాలని సుప్రీంకోర్టు కొలీజియం
(ఎన్‌బీటీ) బోర్డు సభ్యుడిగా, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఫిబ్రవరి 13న చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సీనియర్‌ పాత్రికేయులు జి.వల్లీశ్వర్‌ నియమితులయ్యారు. ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ సంబంధిత
ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. వల్లీశ్వర్‌ ఉత్తర్వులను జారీచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 222(1)
‘ఈనాడు’, ‘న్యూస్‌టైమ్‌’లలో సుమారు 26 ఏళ్లు పాత్రికేయుడిగా కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ‘ఆంధ్రప్రదేశ్‌’ మాసపత్రికకు ప్రధాన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌తో సంప్రదించిన
సంపాదకుడిగా వ్యవహరించారు. డజను అనువాద రచనలు చేసిన అనంతరం ఈ ఇద్దరు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు
ఆయన.. పలువురి జీవితకథలనూ అక్షరబద్ధం చేశారు. బదిలీచేసినట్లు న్యాయశాఖ పేర్కొంది. తన కుమారుడు మధ్యప్రదేశ్‌
హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న నేపథ్యంలో తనను
తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణ మరేదైనా హైకోర్టుకు బదిలీచేయాలని జస్టిస్‌సుజయ్‌పాల్, వ్యక్తిగత
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌గవర్నర్‌ కారణాల రీత్యా తనను కలకత్తా హైకోర్టు నుంచి బదిలీ చేయాలని

Team AKS www.aksias.com 8448449709 


32
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య చేసుకున్న విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు చట్టం ప్రకారం ఆ పదవులకు కేంద్ర ప్రభుత్వంలో సెక్రెటరీ స్థాయి
కొలీజియం వారిద్దర్నీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని హోదాలో పని చేసినవారు మాత్రమే అర్హులు.
సిఫార్సు చేసింది.
39 ఏళ్లకు తొలి మహిళా న్యాయమూర్తి..77 ఏళ్లకు సీజేఐ
కేంద్ర ప్రభుత్వ కొత్త అధికార ప్రతినిధిగా షెఫాలీ బి.శరణ్‌ కానున్న తొలి మహిళ
కేంద్రప్రభుత్వ కొత్త అధికార ప్రతినిధిగా ఇండియన్‌ సుప్రీంకోర్టు ప్రారంభమైన 39 ఏళ్లకు తొలి మహిళా
ఇన్ఫర్మేషన్‌సర్వీస్‌(ఐఎస్‌ఎస్‌) సీనియర్‌అధికారి షెఫాలీ బి.శరణ్‌ న్యాయమూర్తిని చూసింది. 77 ఏళ్ల కు తొలి మహిళా ప్రధాన
నియమితులయ్యారు. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ న్యాయమూర్తిని చూడనుంది. కేరళకు చెందిన ఫాతిమా బీవీ
ఉత్తర్వులు జారీచేసింది. 1990 ఐఎస్‌ఎస్‌బ్యాచ్‌కు చెందిన షెఫాలీ.. 1989 అక్టోబరు 6న బాధ్యతలు చేపట్టి సర్వోన్నత న్యాయస్థానం
ప్రెస్‌ ఇన్మర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)కి ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు. అలాగే ప్రస్తుతం
సేవలు అందించనున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న మనీశ్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ బీవీ నాగరత్న 2027 సెప్టెంబరు
దేశాయ్‌ ఈనెల 31న పదవీ విరమణ పొందనున్నారు. షెఫాలీ 24న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి ఆ పదవి
గతంలో ఎన్నికల సంఘానికి, ఆర్థిక శాఖకు అధికార ప్రతినిధిగా చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. ఫాతిమా బీవీ

S
పనిచేశారు. మరోవైపు ఆల్‌ఇండియా రేడియో (ఏఐఆర్‌) డైరెక్టర్‌
జనరల్‌గా సీనియర్‌ ఐఎస్‌ఎ స్‌ అధికారి మౌషామి చక్రవర్తి
నియమితులయ్యారు.
తర్వాత ఇప్పటివరకు ఏడుగురు మహిళలు న్యాయమూర్తులుగా
చేశారు. ప్రస్తుతం మరో ముగ్గురు సేవలందిస్తున్నారు. ఇప్పటివరకూ
పదవీ విరమణ చేసిన 240 మందిలో మహిళల వాటా 3.3%
K
మాత్రమే ఉండగా.. ప్రస్తుత న్యాయమూర్తుల్లో అది 8.82 శాతానికి
ప్రసార భారతి ఛైర్మన్గా
‌ నవనీత్‌కుమార్‌
పెరిగింది. జస్టిస్‌ఎన్‌వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు
ప్రసార భారతి ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి
2021 ఆగస్టు 31న ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు
నవనీత్‌ కుమార్‌ సెహగల్‌ నియమితులయ్యారు. ఛైర్మన్‌గా
జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది
ఉన్న సూర్యప్రకాశ్‌ పదవి కాలం 2020లో ముగియడంతో
బాధ్యతలు చేపట్టారు.
A
అప్పటినుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఉపరాష్ట్రపతి జగదీప్‌ధన్‌ఖఢ్‌
* సర్వోన్నత న్యాయస్థానం ఆరుబయట బిడ్డను కాపాడే
అధ్యక్షత సమావేశమైన కమిటీ ప్రసారభారతి నూతన ఛైర్మన్‌గా
తల్లిలా 210 సెంటీమీటర్ల ఎత్తున్న తల్లీబిడ్డల కాంస్యవిగ్రహం
నవనీత్‌కుమార్‌ను ఎంపిక చేసింది.
అందరినీ ఆకట్టుకొంటుంది. ప్రఖ్యాత కళాకారుడు చింతామణి
కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు కర్‌రూపొందించిన ఈ విగ్రహాన్ని 1978 ఫిబ్రవరి 20న ఏర్పాటు
కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్ద రు కొత్త కమిషనర్లు చేశారు.
నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కమిటీ
భారత్‌- పాక్‌యుద్ధ వీరుడు లక్ష్మీనారాయణ్‌మరణం
పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేష్‌ కుమార్,
భారత్‌ -పాక్‌ యుద్ధ వీరుడు, భారతదేశ పూర్వ
సుఖ్బీర్‌ సింగ్‌ సంధులను కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక
నౌకాదళాధిపతి, రామన్‌ మెగసెసే, వీర్‌చక్ర పురస్కార గ్రహీత
చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో ప్రతిపక్ష
అడ్మిరల్‌ లక్ష్మీనారాయణ్‌ రాందాస్‌ (90) మరణించారు.
నేత అధీర్‌ రంజన్‌ చౌధరి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ దిల్లీలో
అ నా రో గ ్యం తో బా ధ ప డు తు న ్న ఆ య న సి కిం ద్రా బా ద్‌
సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్‌అరుణ్‌
కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
గోయల్‌మార్చి 8న రాజీనామా చేయడం, మరో కమిషనర్‌అనూప్‌
చంద్ర పాండే కాలపరిమితి ఫిబ్రవరి 14న ముగియడంతో ఎన్నికల ఐఎన్‌ఎస్‌బియాస్‌కు నాయకత్వం..
సంఘంలో ఏర్పడిన రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వీరిద్దరితో
ముంబయిలో 1933 సెప్టెంబరు 5న లక్ష్మీనారాయణ్,
భర్తీచేసింది. గత డిసెంబరులో చేసిన ఎన్నికల కమిషనర్ల నియామక
నారాయణి దంపతులకు రాందాస్‌ జన్మించారు. త్రివిధ దళాల్లో

Team AKS www.aksias.com 8448449709 


33
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
చేరాలన్న తపనతో 1949లో తన 16వ ఏటే దేహ్రాదూన్‌లోని సైనిక ప్రమాదకర గ్రూపుగా యెమెన్‌శాఖ (ఏక్యూఏపీ) అవతరించినట్లు
దళాల శిక్షణ అకాడమీలో చేరి అక్కడ క్యాడెట్‌గా తర్ఫీదు పొందారు. చెబుతుంటారు. ఇకపై సాద్‌బిన్‌అతేఫ్‌అల్‌-అవ్లాకీ తమ గ్రూపు
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక త్రివిధ దళాల శిక్షణలో చేరిన నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తారని ఏక్యూఏపీ తెలిపింది. అల్‌-
మొదటి బ్యాచ్‌లో ఆయన ఒకరు. 1953లో భారత నౌకాదళంలో అవ్లాకీ గతంలో పలుమార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చాడు.
చేరిన రాందాస్‌ అంచలంచెలుగా ఎదిగారు. 1971లో జరిగిన అతడి తలపైనా రూ.50 కోట్ల రివార్డు ఉంది.
పాకిస్థాన్, భారత్‌ యుద్ధ సమయంలో బంగ్లాదేశ్‌ విమోచనకు
సంప్రదాయ నృత్య కళాకారుడు అమర్‌నాథ్‌ఘోష్‌మరణం
తూర్పు నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు. ఐఎన్‌ఎ స్‌ బియాస్‌కు
నాయకత్వం వహించారు. యుద్ధ సమయంలో 93 వేల మంది భారత్‌కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారుడు
పాకిస్థా న్ ‌ సైనికులు తప్పించుకునేందుకు చేసిన పన్నాగాన్ని మరణించారు. కూచిపూడి, భరతనాట్యంలో ప్రవేశమున్న
పసిగట్టి నిలువరించారు. పాకిస్థా న్ ‌ సముద్ర మార్గం గుండా అమర్‌నాథ్‌ఘోష్‌(34)పై మిసోరి రాష్ట్రంలోని సెయింట్‌లూయిస్‌
పేలుడు పదార్థాలు, నిషేధిత వస్తువులను బంగ్లాదేశ్‌కు తరలిస్తున్న అకాడమి, సెంట్రల్‌వెస్ట్‌ఎండ్‌పరిసరాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు
నౌకలను ఆయన సారథ్యంలోని ఐఎన్‌ఎస్‌ బియాస్‌ అడ్డుకుంది. పలుమార్లు కాల్పులు జరిపారు. సాయంత్రపు నడకకు వెళ్లిన ఆయన
నౌకాదళాధిపతిగా 1990 నుంచి 1993 వరకు పనిచేసి పదవీ అక్కడికక్కడే మృతిచెందారు. సెయింట్‌లూయిస్‌మెట్రోపాలిటన్‌
విరమణ చేశారు.

S
* అనంతరం అణ్వాయుధాల తయారీకి వ్యతిరేకంగా
ఉద్యమం చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ,
పోలీసులు దీన్ని ధ్రువీకరించారు. గత రెండు నెలల్లో అమెరికాలోని
భారతీయ విద్యార్థులపై జరిగిన దాదాపు ఆరో అఘాయిత్యమిది.
నృత్యంపై ఎన్నో కలలతో ఉన్న ఘోష్‌.. పెర్ఫార్మింగ్‌ ఆర్ట్ స్‌
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వాషింగ్ట న్ ‌ యూనివర్సిటీలో మాస్ట ర్ స్‌
K
విద్య, ఆరోగ్యం, పేదరికం, అంటరానితనం నిర్మూలనకు కృషి
చేయడానికి గతేడాదే పశ్చిమబెంగాల్‌నుంచి అమెరికాకు వచ్చారు.
చేశారు.
చెన్నైకు చెందిన ‘కళాక్షేత్ర’ పూర్వ విద్యార్థి ఈయన. చికాగోలోని
* ఆయన చేసిన సేవలకు ప్రతిష్ఠాత్మక ‘రామన్‌మెగసెసే’ ఇండియన్‌ కాన్సులేట్‌ ఈ ఘటనపై స్పందిస్తూ..‘‘అమర్‌నాథ్‌
పురస్కారాన్ని అందుకున్నారు. పదవీ విరమణ తర్వాత మహారాష్ట్ర ఘోష్‌ కుటుంబానికి అన్నివిధాలా సహాయపడతాం. దీనిపై
A
ప్రభుత్వం అలీబాగ్‌లో అయిదెకరాల స్థలం ఇవ్వడంతో ఆయన లోతుగా దర్యాప్తు చేయాలని స్థానిక పోలీసులను, యూనివర్సిటీ
అక్కడే స్థిరపడ్డారు. అధికారులను కోరాం’’ అని ‘ఎక్స్‌’ ద్వారా పేర్కొంది.

అల్‌ఖైదా ఉగ్రవాది అల్‌-బతర్ఫీ మరణం ముంబయి పేలుళ్ల కీలక సూత్రధారి మరణం


ఉగ్రవాద సంస్థ అల్‌ఖై దా యెమెన్‌ శాఖ నాయకుడు ముంబయి ఉగ్రదాడుల కీలక సూత్రధారి, లష్కరే
ఖలీద్‌ అల్‌-బతర్ఫీ మరణించాడు. ఈ విషయాన్ని ఉగ్ర సంస్థ తోయిబా(ఎల్‌ఈ టీ) సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ ఛీమా
స్వయంగా వెల్లడించింది. అల్‌-ఖైదా జెండాలో చుట్టి ఉన్న అల్‌- మరణించాడు. పాకిస్థా న్ ‌లో ని ఫైసలాబాద్‌ నగరంలో అతడు
బతర్ఫీ మృతదేహాన్ని చూపుతూ ఓ వీడియోను విడుదల చేసింది. గుండెపోటుతో మృతిచెందినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
మరణానికి కారణాలను మాత్రం తెలియజేయలేదు. అల్‌-బతర్ఫీ మల్కాన్‌వా లాలో అజామ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్ లు
వయసు 40 ఏళ్ల వరకు ఉంటుందని అంచనా. సౌదీ అరేబియాలో తెలిపాయి. 26/11 పేలుళ ్ల తో పాటు.. 2006లో ముంబయి
పుట్టిపెరిగిన అతడు.. 1999లో అఫ్గానిస్థాన్కు
‌ మకాం మార్చాడు. రైలు పేలుళ్ల వెనుకా అతని హస్తం ఉంది. ఈ ఘటనలో 188
అక్కడ తాలిబన్లతో కలిసి అమెరికా సైన్యంపై దాడులకు పాల్పడ్డాడు. మంది ప్రాణాలు కోల్పోయారు. 800ల మందికి పైగా తీవ్రంగా
2010లో అల్‌ఖైదాలో చేరాడు. యెమెన్‌లోని అబ్యాన్‌ ప్రావిన్సు గాయపడ్డారు. 2008 ముంబయి తాజ్‌హోటల్‌లో దాడులకు
ఆక్రమణలో కీలక పాత్ర పోషించాడు. అతడి తలపై అమెరికా పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడనే కారణంగా అమెరికా
గతంలో దాదాపు రూ.40 కోట్ల రివార్డు ప్రకటించింది. అల్‌ఖైదా అతడిని మోస్ట్‌వాంటెడ్‌టెర్రరిస్ట్‌జాబితాలో చేర్చింది.
వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ మరణం తర్వాత అత్యంత

Team AKS www.aksias.com 8448449709 


34
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

7. ప్రభుత్వ విధానాలు
రూ.85,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన లఖ్‌నవూ, అలీగఢ్, అజాంగఢ్, చిత్రకూట్, మొరాదాబాద్, శ్రవస్తీ,
ఆదంపుర్, కడప, హుబ్బళి, బెలగావి ఉన్నాయి. ఈ 12 టెర్మినళ్లు
దేశవ్యాప్తంగా రూ.85,000 కోట్ల విలువైన రైల్వే
ఏటా 6.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించనున్నాయి.
ప్రాజెక్టులకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ
అజాంగఢ్‌లో సుహేల్‌ దేవ్‌ విశ్వవిద్యాలయాన్ని ప్రధాని జాతికి
శంకుస్థా ప నలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొత్త గా పది
అంకితం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 5 జాతీయ రహదారులకు, 12
వందేభారత్‌ రైళ్ల కు , ఇతర చోట్ల కు విస్తరించిన నాలుగు
రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
వందేభారత్‌లకు, రెండు కొత్త ప్యాసింజర్‌రైళ్లను ప్రారంభించారు.
51 గతిశక్తి మల్టీమోడల్‌ కార్ గో టెర్మినళ ్ల ను , సరకు రవాణా PM-SURAJ పోర్టల్
నడవాల్లో కొంత పనులను జాతికి అంకితం చేశారు. దండి యాత్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ.1,200 కోట్ల ‘గాంధీ ఆశ్రమ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'ప్రధాన్
స్మారకం’ బృహత్‌ప్రణాళికను మోదీ ఆవిష్కరించారు.

‘నమో డ్రోన్‌దీదీ’
S మంత్రి సామాజిక్ ఉత్థాన్ మరియు రోజ్గర్ అధారిత్ జనకల్యాన్'
(PM-SURAJ) జాతీయ పోర్టల్ను ప్రారంభించారు.
K
మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో ‘నమో డ్రోన్‌ వెనుకబడిన వర్గా ల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ,

దీదీ’ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధాని మోదీ వర్చువల్‌గా వెనుకబడిన వర్గా ల నుంచి లక్ష మంది పారిశ్రామికవేత్త ల కు

పాల్గొన్నారు. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ అందించిన 200 రుణసహకారాన్ని అందించడానికి ప్రభుత్వ నిబద్ధ త ను ఈ

డ్రోన్‌ల తో సహా 1,000 డ్రోన్‌ల ను వివిధ స్వయం సహాయక ప్రారంభోత్సవ వేడుక ప్రదర్శించింది.
A
సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అవుతోంది
కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛై ర్మన్‌ అరుణ్‌
ఈ సందర్భంగా, నమస్తే , వీసీఎఫ్ -ఎస్సీ, వీసీఎఫ్-
అళగప్పన్‌ మాట్లాడుతూ.. డ్రోన్‌లు అందించడంపాటు తమ వద్ద
బీసీ, ఏఎస్ఐఐఎం వంటి పథకాలను పొందిన వివిధ రాష్ట్రాల
ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా
లబ్ధిదారులతో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా సంభాషించారు . ఈ
రైతులకు శిక్షణ అందిస్తామన్నారు. తమ సంస్థ సరఫరా చేసిన
పథకాలు షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు మరియు
డ్రోన్‌లను తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళా ఎస్‌హెచ్‌జీ
సఫాయి మిత్రలకు చెందిన వ్యక్తులకు, ఆర్థిక పురోభివృద్ధికి
సభ్యులు ఉపయోగిస్తారని చెప్పారు. ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకంలో
అవసరమైన సహాయాన్ని అందిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో
భాగంగా గ్రామీణ మహిళలకు ‘డ్రోన్‌పైలట్’లుగా శిక్షణ ఇస్తారు.
నిరుపేదలను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ అంకితభావాన్ని
పంట పర్యవేక్షణ, ఎరువులు చలడ
్ల ం లాంటివాటిపై తర్ఫీదు ఇస్తారు.
ఈ పరస్పర చర్య హైలైట్ చేసింది.

12 విమానాశ్రయాల ప్రాజెక్టులకు శ్రీకారం ఆయుష్మాన్ హెల్త్ కార్డ్లు మరియు PPE కిట్ల పంపిణీ

దేశవ్యాప్తంగా రూ.9,800 కోట్ల విలువైన 15 విమానాశ్రయ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ ( నమస్తే )
చేశారు. ఇందులో పుణె, కొల్హాపుర్, గ్వాలియర్, జబల్‌పుర్, దిల్లీ, కార్యక్రమం కింద మురుగు మరియు సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు

Team AKS www.aksias.com 8448449709 


35
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
(సఫాయి మిత్రలు) ఆయుష్మాన్ హెల్త్ కార్డ్లు మరియు వ్యక్తిగత నేషనల్ ఫెలోషిప్ కోసం, ముఖ్యంగా సైన్స్-సంబంధిత సబ్జెక్టులలో
రక్షణ సామగ్రి (PPE) కిట్లను పంపిణీ చేసింది . ఆయుష్మాన్ PhDలను అభ్యసించే విద్యార్థుల కోసం అధిక నిధులను
భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) గుర్తించాడు.
కింద జారీ చేయబడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డ్, లబ్ధిదారులకు
బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న పంచ
ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో నగదు రహిత ఆరోగ్య సంరక్షణ
తీర్థాల అభివృద్ధిని, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు
సేవలకు ప్రాప్యతను మంజూరు చేస్తుంది. PPE కిట్లు ఫ్రంట్లైన్
రాజ్యాంగ హోదా కల్పించడాన్ని కూడా ప్రధాని మోదీ గుర్తించారు.
కార్మికుల భద్రతను నిర్ధారిస్తాయి, ఆరోగ్య ప్రమాదాలు మరియు
అంటువ్యాధుల నుండి వారికి అవసరమైన రక్షణను అందిస్తాయి. నమో డ్రోన్ దీదీ పథకం

ప్రధాని మోదీ ప్రసంగం మార్చి 11, 2024న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో సశక్త్
అటడు
్ట గు వర్ల
గా కు చేరువ కావడం మరియు దేశ అభివృద్ధి
నారీ-విక్షిత్ భారత్ కార్యక్రమం కింద నమో డ్రోన్ దీదీ పథకాన్ని
ప్రక్రియలో వారి చేరికను నిర్ధారించడం యొక్క ప్రాముఖ్యతను
ప్రారంభించారు. ఈ పథకం గ్రామీణ మహిళలకు వ్యవసాయ

S
ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. నేరుగా లబ్ధిదారులకు ఆర్థిక
సహాయం అందించడంలో, మధ్యవర్తులు మరియు కమీషన్లను
తొ ల గ ిం చ డ ం లో P M - S U R A J వ ం టి కా ర ్య క్ర మా ల
డ్రోన్లను అందించడం మరియు వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్
పైలట్లుగా మారడానికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని బలోపేతం
చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
K
ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
పథకం వివరాలు
అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడం
నమో డ్రోన్ దీదీ పథకం కింద, 15,000 మహిళలు
SC, ST మరియు OBC వర్గాలకు రెట్టింపు సహాయం,
నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలు (SHGs) పంట
యువతకు స్కాలర్షిప ్ల ను పెంచడం మరియు ముద్రా యోజన
A
పర్యవేక్షణ, ఎరువులు చల్ల డ ం మరియు విత్త నా లు విత్త డ ం
మరియు స్టాండప్ ఇండియా స్కీమ్ వంటి పథకాల ద్వారా
వంటి కీలకమైన పనులలో సహాయం చేయడానికి వ్యవసాయ
వ్యవస్థా ప కతను ప్రోత్సహించడం వంటి అట ్ట డు గు వర్ గా ల
డ్రోన్ల ను అందుకుంటారు. ఈ చొరవ మహిళలకు ఉపాధి
సాధికారత కోసం ఉద్దేశించిన వివిధ కార్యక్రమాల గురించి ప్రధాని
అవకాశాలను అందించడమే కాకుండా ఆధునిక సాంకేతికతను
మోదీ మాట్లాడారు . ప్రభుత్వం దాదాపు రూ.కోట్లు ఖర్చు చేసిందని
అనుసంధానించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది.
పేర్కొన్నారు. ఎస్సీ సంక్షేమం కోసం ఈ ఏడాది 1.60 లక్షల కోట్.లు
పథకం యొక్క ప్రయోజనాలు
విద్య మరియు వ్యవస్థాపకతపై దృష్టి పెట్టండి
నమో డ్రోన్ దీదీ పథకం గ్రామీణ మహిళలు మరియు
సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతకు
రైతులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది:
పెరిగిన స్కాలర్షిప్లను ఉదహరించడం ద్వారా విద్య పట్ల నిబద్ధతను
ప్రధాని నొక్కిచెప్పారు. ఆల్-ఇండియా కోటా మెడికల్ సీట్లలో ఉద్యోగ అవకాశాలు:

OBCకి 27% సీట్ల రిజర్వేషన్ మరియు విదేశాలలో మాస్టర్ డ్రోన్ పైలట్లు గా శిక్షణ పొందిన మహిళలు రైతులకు
మరియు PhD డిగ్రీలు అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు వ్యవసాయ సేవలను అందించడం ద్వారా అదనపు ఆదాయాన్ని
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా మద్దతు వంటి తన ప్రభుత్వం పొందవచ్చు.
తీసుకున్న చర్యలను ఆయన ప్రస్తావించారు. అదనంగా, అతను

Team AKS www.aksias.com 8448449709 


36
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
పెరిగిన వ్యవసాయ ఉత్పాదకత: విజయవంతమైన లఖపతి దీదీలకు అభినందనలు

పంట పర్యవేక్షణ, ఎరువులు పిచికారీ చేయడం, విత్తనాలు దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ
విత్తడం కోసం డ్రోన్ల వినియోగం వ్యవసాయ ఉత్పాదకత మరియు జీవనోపాధి మిషన్ మద్దతుతో విజయం సాధించి, ఇప్పుడు ఇతర
సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జి) సభ్యులకు మద్దతునిస్తూ
మరియు ప్రేరేపిస్తున్న లఖపతి దీదీలను ప్రధాన మంత్రి సత్కరించారు.
నిత్యావసర వస్తువుల డెలివరీ:
గరుడ ఏరోస్పేస్తో సహకారం
డ్రోన్ గాడ్జెట్లు పాలు, కిరాణా సామాగ్రి, మందులు మరియు
మెడికల్ శాంపిల్స్ వంటి వస్తువులను డెలివరీ చేయడానికి, గ్రామీణ నమో డ్రోన్ దీదీ పథకం కింద పంపిణీ చేయబడిన కొన్ని
ప్రాంతాల్లో అవసరమైన వస్తువులు మరియు సేవలకు ప్రాప్యతను డ్రోనను
్ల 2015లో అగ్నిశ్వర్ జయప్రకాష్ స్థాపించిన చెన్నైకి చెందిన
మెరుగుపరచడానికి ఉపయోగించబడతాయి. గరుడ ఏరోస్పేస్ అనే స్టార్టప్ తయారు చేసింది. ఈ రంగంలో
స్వదేశీ డ్రోన్ టెక్నాలజీ మరియు స్టార్టప్లకు ప్రభుత్వ మద్దతును ఈ
స్వయం-సహాయ సమూహాలకు ఆర్థిక సహాయం
సహకారం హైలైట్ చేస్తుంది

S
డ్రోన్ పంపిణీతో పాటు, బ్యాంక్ లింకేజీ క్యాంపుల ద్వారా
సబ్సిడీ వడ్డీ రేట్లపై ఎస్హెచ్జిలకు దాదాపు రూ.8,000 కోట్ల బ్యాంకు
రుణాలను కూడా ప్రధాని మోదీ పంపిణీ చేశారు. ఇంకా, SHGలకు
నమస్తే పథకం
నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (
K
క్యాపిటలైజేషన్ సపోర్టు ఫండ్స్లో సుమారు రూ. 2,000 కోట్లను NAMASTE ) పథకం, సామాజిక న్యాయం మరియు సాధికారత
విడుదల చేశారు, వారి ఆర్థిక స్థిరత్వాన్ని మరియు స్థానిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు గృహ మరియు పట్టణ వ్యవహారాల
కార్యక్రమాలను నడిపించే సామర్థ్యాన్ని బలోపేతం చేశారు. మంత్రిత్వ శాఖ సంయుక్త చొరవ, మానవీయ మురుగు మరియు
3 కోట్ల "లఖపతి దీదీలు" సృష్టించడం ప్రతిష్టాత్మక లక్ష్యం సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే ప్రమాదకర అభ్యాసాన్ని తొలగించడం
A
లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా, ప్రధాని మోదీ మహిళల విజయగాథలపై
విశ్వాసం వ్యక్తం చేశారు మరియు 3 కోట్ల “లఖపతి దీదీలు” (లక్ష నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్
రూపాయలు సంపాదిస్తున్న మహిళలు) సృష్టించడం ప్రభుత్వ కార్పొరేషన్ (NSKFDC) 2023-24 నుండి FY 2025-26
ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాన్ని కేంద్ర ఆర్థిక వరకు అమలు చేసిన ఈ పథకం బడ్జెట్ కేటాయింపు 349.73 కోట్లు
మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2024-25 మధ్యంతర మరియు మురుగు మరియు సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు (SSWs)
బడ్జెట్ను సమర్పించిన సందర్భంగా ప్రస్తావించారు, అక్కడ ఆమె అనేక రకాల అర్హతలను అందించడంపై దృష్టి సారించింది. )
లక్ష్యాన్ని 2 కోట్ల నుండి 3 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. నమస్తే పథకం యొక్క ముఖ్య భాగాలు
డ్రోన్ ప్రదర్శనలు మరియు లబ్ధిదారులతో పరస్పర చర్య నమస్తే పథకం SSWలకు మద్దతు ఇవ్వడానికి మరియు
భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో నమో డ్రోన్ సాధికారత కోసం రూపొందించబడిన అనేక భాగాలను కలిగి
దీదీస్ నిర్వహించిన వ్యవసాయ డ్రోన్ ప్రదర్శనలను ప్రధాని మోదీ ఉంటుంది:
వీక్షించారు మరియు లబ్ధిదారులతో సంభాషించారు, చొరవ కింద సుమారు 1 లక్ష SSWలను గుర్తించే లక్ష్యంతో, డిజిటల్
వారికి లభించిన మద్దతు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సాధనాల ద్వారా పట్టణ స్థానిక సంస్థల (ULBలు)లోని SSWల
సందర్భంగా 1000 మంది లబ్ధిదారులకు డ్రోన్లను పంపిణీ చేశారు. ప్రొఫైలింగ్.

Team AKS www.aksias.com 8448449709 


37
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) కింద రాష్ట్ర స్థాయి నమస్తే ప్రొఫైలింగ్ శిక్షణ
SSWలకు ఆరోగ్య బీమాను అందించడం. సాంకేతిక ప్రశ్నలను పరిష్కరించడానికి పది రాష్ట్రాలు/
SSWలకు వృత్తిపరమైన భద్రతా శిక్షణను అందించడం యుటిలు రాష్ట్ర స్థాయి నమస్తే ప్రొఫైలింగ్ శిక్షణను నిర్వహించాయి,
మరియు NAMASTE కోసం శానిటేషన్ రెస్పాన్స్ యూనిట్లను దీనికి 805 పట్టణ స్థానిక సంస్థలు హాజరయ్యారు. ఆన్లైన్ శిక్షణను
ఏర్పాటు చేయడం. అనుసరించి, ప్రతి నగరం యొక్క పారిశుద్ధ ్య ప్రొఫైల్ ఆన్లై న్
ఫారమ్ ద్వారా ULBల నుండి సేకరించబడుతోంది, ఇందులో
పారిశుద్ధ్య సంబంధిత వాహనాలు మరియు పరికరాల
SSWలు, ఫంక్షనల్ మరియు ఇప్పటికే ఉన్న మెషీన్లు మరియు
కొనుగోలు కోసం • రూ5.00 లక్షల వరకు మూలధన రాయితీని
ULB నిర్వహించే శిబిరాల అంచనా సంఖ్య. డేటాలో ఏవైనా
అందిస్తోంది.
వ్యత్యాసాలను పరిష్కరించడానికి మరియు ప్రొఫైలింగ్ శిబిరాలను
SSWలకు వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE) పంపిణీ.
నిర్వహించడానికి సంసిద్ధతతో రాష్ట్రాలకు సహాయం చేయడానికి
ఎమర్జెన్సీ రెస్పాన్స్ శానిటేషన్ యూనిట్లకు (ERSUలు) క్యాంప్ ప్రిపరేటరీ VC రాష్ట్రాలతో నిర్వహించబడుతుంది.
భద్రతా పరికరాలను పంపిణీ చేయడం.

SSW భద్రత మరియు గౌరవం గురించి అవగాహన

S
పెంచడానికి సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్ (IEC)
నమస్తే మొబైల్ యాప్ వినియోగంపై శిక్షకుల శిక్షణ

ఉత్తరప్రదేశ్ (శారీరక శిక్షణ), కర్ణాటక, ఆంధ్రప్రదేశ్


మరియు తెలంగాణ (ఆన్లై న్ శిక్షణ) సహా నాలుగు రాష్ట్రా ల్లో
K
ప్రచారాలను నిర్వహించడం.
శిక్షకుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి, అధికారులు వారి
ప్రొఫైలింగ్ ప్రక్రియ మరియు నమస్తే మొబైల్ అప్లికేషన్ ప్రాంతీయ భాషలో యాప్ మరియు పథకంపై స్పష్టమైన అవగాహన
శిక్షణ కలిగి ఉండేలా చూసుకున్నారు. ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ (ఢిల్లీ

నమస్తే స్కీమ్లోని మొదటి భాగం, SSWల యొక్క జాతీయ జల్ బోర్డు) కూడా శారీరక శిక్షణా సమావేశాలను నిర్వహించాయి.
A
డేటాబేస్ను ప్రొఫైల్ చేయడం ద్వారా మరియు ప్రత్యేకమైన NA- SSWలు మరియు IEC ప్రచారం కోసం ప్రొఫైలింగ్ శిబిరాలు
MASTE IDని కేటాయించడం ద్వారా రూపొందించడంపై
ప్రొఫైలింగ్ మరియు NAMASTE యాప్/పోర ్ట ల్
దృష్టి పెడుతుంది. ప్రొఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి,
వినియోగంపై శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత, ప్రింట్,
మొత్తం ఐదు జోన్లలోని 30 రాష్ట్రాలు/యుటిల కోసం ప్రొఫైలింగ్
ఎలక్ట్రానిక్ మరియు మాస్ మీడియా ద్వారా రాష్ట్రాలు నిర్వహించే
ప్రక్రియ మరియు నమస్తే మొబైల్ అప్లికేషన్పై ఆన్లైన్ శిక్షణా సెషన్లు
సరైన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (IEC) ప్రచారంతో
నిర్వహించబడ్డాయి.
పాటుగా 28 రాష్ట్రాల్లో ప్రొఫైలింగ్ ప్రారంభమైంది. 6 మార్చి,
మొత్తం 2,367 యుఎల్బిలు ఈ శిక్షణకు హాజరయ్యారు, 2024 నాటికి, మొత్తం 28,732 SSWలు సర్వే చేయబడ్డాయి
ఇందులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సీనియర్ మరియు 21,760 ధృవీకరించబడ్డాయి.
పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం నమస్టే కోసం
జల్ శక్తి అభియాన్: రెయిన్ క్యాంపెయిన్ 2024
యుఎల్బి నోడల్ ఆఫీసర్లుగా నామినేట్ చేయబడిన చీఫ్ ఆఫీసర్లు,
అసిస్టెంట్ ఇంజనీర్లు, మరియు కంప్యూటర్ ఆపరేటర్లు అలాగే మార్చి 11, 2024న, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర

శానిటరీ ఇన్స్పెక్టర్లు వంటి సర్వేయర్ల తో సహా పాల్ గొ నే వారికి సింగ్ షెకావత్ న్యూఢిల్లీలోని NDMC కన్వెన్షన్ సెంటర్లో “జల్

ఇవ్వబడింది.. శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్” ప్రచార ఐదవ ఎడిషన్ను


ప్రారంభించారు.

Team AKS www.aksias.com 8448449709 


38
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
"నారీ శక్తి సే జల్ శక్తి" అనే ఇతివృత్తంతో జరిగిన ఈ పరీక్షించడానికి సుమారు 24 లక్షల మంది మహిళలకు శిక్షణ
ప్రచారం నీటి సంరక్షణ మరియు నిర్వహణలో మహిళల కీలక ఇచ్చారు.
పాత్రను హైలైట్ చేస్తుంది.
అటల్ భుజల్ యోజన మరియు మహిళా ప్రాతినిధ్యం
ప్రచార అవలోకనం
అటల్ భుజల్ యోజన గ్రామ పంచాయితీలో కనీసం 33%
“జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్” ప్రచారం అనేది మంది మహిళలు నీటి బడ్జెట్లు మరియు నీటి భద్రత ప్రణాళికల
జాతీయ నీటి మిషన్, జలవనరుల శాఖ, నదుల అభివృద్ధి & తయారీలో పాల్గొంటున్నట్లు నిర్ధారిస్తుంది. ఈ చొరవ నీటి వనరుల
గంగా పునరుజ్జీవనం మరియు త్రాగునీరు & పారిశుద్ధ్య శాఖ నిర్వహణకు సంబంధించిన నిర్ణయాత్మక ప్రక్రియలలో మహిళల
మధ్య సహకార ప్రయత్నం. ఈ ప్రయత్నాలలో మహిళల సమగ్ర భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తుంది.
పాత్రపై ప్రత్యేక దృష్టి సారించి, పౌరుల భాగస్వామ్యం ద్వారా నీటి
జల్ జీవన్ మిషన్ సక్సెస్
సంరక్షణ మరియు స్థిరమైన నిర్వహణను ప్రోత్సహించడం ఈ
జల్ జీవన్ మిషన్ (JJM)ని భారత ప్రభుత్వం జూలై
ప్రచారం లక్ష్యం.
2019లో జలవనరులు, నదుల అభివృద్ధి & గంగా పునరుజ్జీవన
JSA యొక్క ముఖ్య అంశాలు: CTR ప్రచారం 2024

S
ఈ సంవత్సరం ప్రచారం అనేక కీలక అంశాలను నొక్కి
చెబుతుంది, అవి :
శాఖ ద్వారా ప్రారంభించింది.

ఈ మిషన్ కుళాయి నీటి కనెక్షన్లతో గ్రామీణ కుటుంబాలకు


K
75% కవరేజీని సాధించింది, దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో
నీటి వనరులను డీ-సిల్టింగ్ మరియు శుభ్రపరచడం సమాజ సంక్షేమాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

భూగర్భ జలాల రీఛార్జ్ కోసం పాడుబడిన/పనిచేయని JSA యొక్క ఫోకస్డ్ ఇంటర్వెన్షన్స్: CTR 2024
బోర్వెల్లను పునరుద్ధరించడం
ప్రచారంలో అనేక కేంద్రీకృత జోక్యాలు ఉన్నాయి:
A
నీటి వనరులను జియో ట్యాగింగ్ చేయడం మరియు రాష్ట్ర
నీటి సంరక్షణ మరియు వర్షపు నీటి సంరక్షణ
రెవెన్యూ రికార్డులను నవీకరించడం
గణించడం, జియో-ట్యాగింగ్ చేయడం మరియు అన్ని నీటి
నీటి వనరుల పరీవాహక ప్రాంతాల్లో అడవుల పెంపకం
వనరుల జాబితాను రూపొందించడం
ప్రయత్నాలను ముమ్మరం చేసింది
నీటి సంరక్షణ కోసం శాస్త్రీయ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది
లడఖ్ వంటి కొండ ప్రాంతాలలో మంచు కోత
అన్ని జిల్లాల్లో జలశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం
చిన్న నదుల పునరుజ్జీవనం
తీవ్రమైన అటవీ నిర్మూలన
నీటి సంరక్షణలో మహిళల పాత్ర
అవగాహన కల్పన
లాంచ్ ఈవెంట్లో విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన మహిళా
సహకార ప్రయత్నాలు మరియు ప్రజల భాగస్వామ్యం
నీటి యోధులు తమ అనుభవాలు, సవాళ్లు మరియు నీటి సంరక్షణ
ప్రయత్నాలలో సాధించిన విజయాలను పంచుకున్నారు. జల్ శక్తి అభియాన్ విజయం కేంద్ర మరియు రాష్ట్ర
ప్రభుత్వాల సహకార ప్రయత్నాలతో పాటు పౌరుల చురుకైన
పైపుల నీటి సరఫరా నాణ్యతను నిర్ధారించడానికి ఫీల్డ్
భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది.
టెస్టింగ్ కిట ్ల ను (ఎఫ్టికె) ఉపయోగించి నీటి నమూనాలను
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మునుపటి

Team AKS www.aksias.com 8448449709 


39
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ప్రచారాలలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రశంసించారు మరియు నిల్వ వ్యవస్థలతో ఆన్-సైట్ ఉత్పత్తిని స్కేల్ చేయడం ద్వారా,
2024లో "జల్ శక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్" ప్రచారంలో గృహాలు శక్తి స్వయంప్రతిపత్తి మరియు పొదుపులను పొందుతాయి.
పౌరులందరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇది పెరుగుతున్న యుటిలిటీ ధరలు మరియు భారతదేశ

ఇండియా పోస్ట్ రూఫ్టాప్ సోలార్ స్కీమ్ను ప్రోత్సహిస్తుంది విద్యుత్ గ్రిడ్ను పీడిస్తున్న అడపాదడపా ఆందోళనల నుండి
కుటుంబాలను కూడా కాపాడుతుంది. రూఫ్టా ప్ సోలార్ పెద్ద
ఇటీవల, ఫోటోవోల్టాయిక్ వ్యవస్థ ల ను వ్యవస్థా పిం చే
యుటిలిటీ ప్రాజెక్ట్లపై ఆధారపడకుండా దేశం మొత్తం పునరుత్పాదక
గృహాలకు సబ్సిడీలను అందించే కేంద్ర ప్రభుత్వ రూఫ్ టా ప్
సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
సోలార్ స్కీమ్ను ప్రోత్సహించడానికి ఇండియా పోస్ట్ ముందుకు
వ చ్చింది . భా ర త దే శ ం యొ క ్క పు న రు త్పా ద క ఇ ం ధ న పోస్టల్ డిపార్ట్మెంట్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంది

స్వీకరణను వేగవంతం చేయడానికి 2023 బడ్జెట్లో ఈ రూఫ్టాప్ అవగాహనను వ్యాప్తి చేయడానికి, పోస్ట్మెన్ మరియు గ్రామ
సోలార్ చొరవ హైలైట్ చేయబడింది. పౌరులు ఇప్పుడు పోస్ట్మెన్ వంటి పోస్టల్ సిబ్బంది సంభావ్య నమోదుదారులను
ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవడానికి మరియు ఆఫర్పై గుర్తించడానికి ఇంటింటికీ సర్వేలు నిర్వహిస్తారు. వారు సమాచార
సబ్సిడీలను ఉపయోగించుకోవడానికి వారి స్థానిక పోస్టాఫీసును కరపత్రాలను ఉపయోగించి సౌరశక్తిని స్వీకరించడం ద్వారా
సంప్రదించవచ్చు.

S
రూఫ్టాప్ సోలార్ సబ్సిడీ ప్రోగ్రామ్ యొక్క అవలోకనం
సబ్సిడీలు, ఖర్చులు, సాంకేతిక అవసరాలు మరియు దీర్ఘకాలిక
పొదుపులను వివరిస్తారు. ఇష్టపడే కుటుంబాలు పోస్టల్ శాఖ
సహాయంతో పోర్టల్లో ఐడి ప్రూఫ్, విద్యుత్ బిల్లు మరియు రూఫ్
K
ఈ పథకం విద్యుత్ అవసరాలను తీర్చడానికి మరియు
ఫోటోలు వంటి రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించవచ్చు. ఇది
గ్రిడ్ ఆధారపడటాన్ని తగ్గించడానికి చిన్న-స్థాయి సౌర విద్యుత్
వినియోగదారుల సమస్యలను పరిష్కరించేటప్పుడు వేగవంతమైన
యూనిట్లను ఏర్పాటు చేసే గృహాలకు కేంద్ర ఆర్థిక ప్రోత్సాహకాలను
ఆమోదం మరియు ఇన్స్టాలేషన్ను సులభతరం చేస్తుంది.
అందిస్తుంది. :
సౌర స్వీకరణలో అంతరాలను తగ్గించడం
A
– 3 kW సామర్థ్యం వరకు ఉన్న సిస ్ట మ ్ల కు kWకి
₹30,000 సబ్సిడీ అందించబడింది పట ్ట ణ కేంద్రాలను దాటి రూఫ్ టా ప్ సోలార్ అడాప్ష న్ను
నడపడానికి భారతదేశం అంతటా ఉన్న ఇండియా పోస్ట్ యొక్క
– 3kW కంటే ఎక్కువ ఉన్న సిస్టమ్లు ప్రతి kWకి
విస్తా ర మైన నెట్వర్క్తో కేంద్ర మంత్రిత్వ శాఖలు సమన్వయం
₹18,000 సబ్సిడీని పొందుతాయి
చేసుకున్నాయి. భారతదేశంలోని 6.6 లక్షల గ్రామాలలో దాదాపు
– ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వినియోగదారులు 139,000 పోస్ఫీ
టా సులు గ్రామీణ వినియోగదారులకు పెద్ద ఎత్తున
తప్పనిసరిగా నియమించబడిన వెబ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి అవగాహన కల్పించగలవు. గ్రామీణ పౌరులలో అందుబాటులో
సబ్సిడీ ఆమోదం తర్వాత రుణాలు లేదా సొంత నిధుల ఉన్న సోలార్ ప్రోత్సాహకాలు మరియు ఫైనాన్సింగ్ పథకాలపై
ద్వారా కెపాసిటీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు పోస్ట్మెన్ సమాచార అంతరాలను తగ్గ ిం చారు. హ్యాండ్-ఆన్
అప్లికేషన్ సపోర్ ట్ కూడా గ్రామాల వారీగా వేగంగా నమోదు
గృహ ఇంధన భద్రత మరియు ఖర్చు ఆదా
చేయడాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి వారు కూడా ప్రయోజనం
రూఫ్ టా ప్ సోలార్ గృహాలకు నమ్మకమైన పగటిపూట
పొందవచ్చు.
విద్యుత్ను అందిస్తుంది, అయితే గ్రిడ్ విద్యుత్ హెచ్చుతగ్గుల నుండి
కేంద్ర ప్రభుత్వం యొక్క రూఫ్టాప్ సోలార్ స్కీమ్లో భాగంగా
వారిని కాపాడుతుంది. 1 kW సోలార్ ప్యానెల్లు లైట్లు, ఫ్యాన్లు
ఇండియా పోస్ట్ యొక్క కీలకమైన ఔట్రీచ్ గృహాల ద్వారా వేగంగా
మరియు టీవీల వంటి కీలక గృహోపకరణాలకు శక్తినివ్వగలవు.
పునరుత్పాదక దత్తతకు సహాయపడుతుంది.

Team AKS www.aksias.com 8448449709 


40
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

8. క్రీడలు
ఐఓఏ పేర్కొంది. ఇటీవలే భారత పురుషులు, మహిళల టీటీ జట్లు
ఆస్ట్రేలియన్‌గ్రాండ్‌ప్రి సైంజ్‌సొంతం
ర్యాంకింగ్‌ ఆధారంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. టీమ్‌
ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ టైటిల్‌ను ఫెరారీ
విభాగంలో విశ్వ క్రీడలకు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి.
డ్రైవర్‌కార్లోస్‌సైంజ్‌కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌రేసులో సైంజ్‌
(25 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. లీక్లెర్క్‌ (ఫెరారీ, 19 ‘ద హండ్రెడ్‌’కు స్మృతి, రిచా
పాయింట్లు), నోరిస్‌(మెక్‌లారెన్, 15 పాయింట్లు), రెండు, మూడో భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, రిచా ఘోష్‌లకు
స్థానాలు దక్కించుకున్నారు. పోల్‌ పొజిషన్‌లో మొదలుపెట్టిన ‘ద హండ్రెడ్‌’ క్రికెట్‌ లీగ్‌లో ఆడే అవకాశం లభించింది. ఇటీవల
వెర్‌స్టాపెన్‌(రెడ్‌బుల్‌) కారు ఇంజిన్‌లో మంటలు రేగడంతో రేసు మహిళల ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌- 2లో రాయల్‌ ఛాలెంజర్స్‌
మధ్యలో వైదొలిగాడు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న సైంజ్‌ బెంగళూరును మంధాన విజేతగా నిలబెట్టింది. ఈ గెలుపులో
విజేతగా నిలిచాడు. సైంజ్‌కు కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్‌ప్రి టైటిల్‌. వికెట్‌కీ పర్‌ బ్యాటర్‌ రిచా కీలకపాత్ర పోషించింది. స్మృతిని

S
మాజీ ప్రపంచ ఛాంపియన్‌లూయిస్‌హామిల్టన్‌(మెర్సిడెజ్‌) కూడా
కారులో సాంకేతిక ఇబ్బందితో రేసు నుంచి తప్పుకున్నాడు.

సునీల్‌ఛెత్రి 150వ అంతర్జాతీయ మ్యాచ్‌


సదరన్‌ బ్రేవ్‌ జట్టు . . రిచాను బర్మింగ్‌హా మ్‌ ఫీనిక్స్‌ ఎంపిక
చేసుకున్నాయి. గతంలో మంధాన సదరన్‌కు ఆడింది. లండన్‌
స్పిరిట్‌కు ప్రాతినిథ్యం వహించిన రిచా.. తొలిసారి బర్మింగ్‌హామ్‌
K
తరఫున బరిలో దిగనుంది. భారత స్టార్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్,
దాదాపు రెండు దశాబ్దాల కింద అరంగేట్రం చేసిన భారత
దీప్తిశర్మ, జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్‌లు.. టోర్నీపై ఆసక్తి
ఫుట్‌బాల్‌స్ర్
టా ‌సునీల్‌ఛెత్రి మరో మైలురాయిని అందుకోనున్నాడు.
ప్రదర్శించినా ఏ జట్టూ తీసుకోలేదు.
అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఛెత్రికి కెరీర్‌లో
150వ అంతర్జాతీయ మ్యాచ్‌. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 150 ఒలింపిక్స్‌ఆరంభోత్సవం నుంచి రష్యా అథ్లెట్లు ఔట్‌
A
లేదా అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన 40వ ఫుట్‌బాలర్‌గా రష్యా, బెలారస్‌అథ్లెట్లను పారిస్‌ఒలింపిక్స్‌ఆరంభోత్సవ
అతడు నిలవనున్నాడు. ఈ జాబితాలో పోర్చుగల్‌ సూపర్‌స్టార్‌ వేడుకల్లో పాల్గొననివ్వమని అంతర్జాతీయ ఒలింపిక్‌కమిటీ (ఐఓసీ)
రొనాల్డో (205) మొదటి స్థానంలో ఉన్నాడు. అఫ్గాన్తో
‌ మ్యాచ్‌ చెప్పింది. తటస్థులుగా పోటీపడేందుకు అనుమతి లభించిన ఆ
సందర్భంగా ఛెత్రిని సన్మానిస్తా మ ని అఖిల భారత ఫుట్‌బా ల్‌ దేశాల అథ్లెట్లకు ఈవెంట్‌ను చూసే అవకాశం మాత్రమే ఉందని
(ఏఐఎఫ్‌ఎఫ్‌) సమాఖ్య ప్రకటించింది. 39 ఏళ్ల ఛెత్రి 2005లో పేర్కొంది. జులై 26న జరిగే ప్రారంభోత్సవంలో వేలాది అథ్లెట్లు సీన్‌
పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. నదిలో బోట్లలో ఈఫిల్‌టవర్‌దిశగా ప్రయాణిస్తారు. ఉక్రెయిన్‌లో
యుద్ధం కారణంగా రష్యా, బెలారస్‌లు ఒలింపిక్స్‌లో టీమ్‌
పారిస్‌లో పతాకధారి శరత్‌కమల్‌
ఈవెంట్లలో పోటీపడకుండా ఇంతకుముందే ఐఓసీ నిషేధించింది.
పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆచంట శరత్‌ కమల్‌ భారత
ఆ దేశాలకు చెందిన కొందరు అథ్లెట్లకు మాత్రం వ్యక్తిగత విభాగాల్లో
పతాకధారిగా వ్యవహరించనున్నాడు. కామన్వెల్త్‌క్రీడల ఛాంపియన్‌
తటస్థులుగా పోటీపడేందుకు అనుమతి ఇచ్చింది.
శరత్‌ను ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌కు పతాకధారిగా ఎంపిక
చేసినట్లు భారత ఒలింపిక్‌సంఘం (ఐఓఏ) ప్రకటించింది. దిగ్గజ హాల్‌ఆఫ్‌ఫేమ్‌లో పంకజ్‌
బాక్సర్‌మేరీ కోమ్‌ను చెఫ్‌డి మిషన్‌గా నియమించింది. ‘‘ఒలింపిక్‌ భారత దిగ్గజ క్యూ ఆటగాడు పంకజ్‌అడ్వాణీకి అరుదైన
వేదికపై పోటీపడే భారత బృందం ఐక్యత, స్ఫూర్తికి ప్రతీక’’ అని గౌరవం దక్కింది. చైనాలోని షాంగ్రావో నగరంలో ఉన్న ప్రపంచ

Team AKS www.aksias.com 8448449709 


41
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
బిలియర్డ్ స్ ‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ మ్యూజియంలో పంకజ్‌ చోటు సత్తాచాటాడు. పురుషుల 25మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో
దక్కించుకున్నాడు. ఇటీవల బిలియర్డ్స్‌ లాంగ్‌ఫార్మాట్‌ టోర్నీలో అతను ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఈ పోటీలను భారత్‌ఆరు
సహచరుడు సౌరభ్‌ కొఠారిని ఓడించి అడ్వాణీ 26వ ప్రపంచ పతకాలతో ముగించింది.
టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ‘‘ప్రపంచ బిలియర్డ్స్‌ హాల్‌ ఆఫ్‌
డబ్ల్యూఎఫ్‌ఐకే పగ్గాలు రెజ్లింగ్‌అడ్‌హక్‌కమిటీ రద్దు
ఫేమ్‌ మ్యూజియంలో చోటు దక్కించుకోవడం గొప్ప గౌరవంగా
భావిస్తున్నా. కెరీర్‌ ఆసాంతం మద్దతు ఇచ్చిన అందరికి ఎంతో భారత రెజ్లింగ్‌సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)ను నడిపించేందుకు

కృతజ్ఞ త లు’’ అని పంకజ్‌ చెప్పాడు. పంకజ్‌ ఖాతాలో 18 నియమించిన అడ్‌హక్‌కమిటీని భారత ఒలింపిక్‌సంఘం (ఐఓఏ)

బిలియర్డ్స్, 8 స్నూకర్‌ప్రపంచ టైటిళ్లు ఉన్నాయి. రద్దు చేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెన్షన్‌ తొలగిన నేపథ్యంలో ఇక
కమిటీతో అవసరం లేదని ఐఓఏ పేర్కొంది. దీంతో దేశంలో
ఐపీఎల్‌లో స్మార్ట్‌రీప్లే సిస్టమ్‌ రెజ్లింగ్‌ క్రీడ నియంత్రణ డబ్ల్యూఎఫ్‌ఐ పరిధిలోకి రానుంది. వచ్చే
నిర్ణయాల్లో కచ్చితత్వాన్ని, వేగాన్ని పెంచడానికి ఐపీఎల్‌- నెలలో జరిగే ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్ల కోసం సెలక్షన్‌
17లో స్మార్ట్‌ రీప్లే సిస్టమ్ను
‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానంలో ట్రయల్స్‌విజయవంతంగా నిర్వహించడం కూడా తమ నిర్ణయానికి

S
మైదానంలో ఎనిమిది హై స్పీడ్‌కెమెరాలతో తీసే వీడియోలు హాక్‌
ఐ ఆపరేటర్ల ద్వారా టీవీ అంపైర్‌నేరుగా పరిశీలించొచ్చు. అంపైర్‌
కోరుకున్న కోణాల్లో ఆపరేటర్లు ఫీడ్‌ను అందిస్తారు. గతంలో టీవీ
కారణమని ఐఓఏ చెప్పింది. నిరుడు డబ్ల్యూఎఫ్‌ఐని క్రీడల మంత్రిత్వ
శాఖ సస్పెండ్‌చేసిన అనంతరం అడ్‌హక్‌కమిటీని ఏర్పాటు చేశారు.
మరోవైపు డబ్ల్యూఎఫ్‌ఐపై తాను విధించిన సస్పెన్షన్‌ను ప్రపంచ
K
బ్రాడ్‌కాస్టర్‌అందించే ఫీడ్‌అంపైర్లకు అందుబాటులో ఉండేది. కొత్త రెజ్లిం్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) ఫిబ్రవరిలోనే ఎత్తివేసింది.
విధానం వల్ల టీవీ అంపైర్‌ మునుపటి కంటే ఎక్కువ దృశ్యాలను డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూ షణ్‌కు సన్నిహితుడైన
భిన్న కోణాల్లో చూడొచ్చు. బౌండరీ దగ్గర క్యాచ్‌లు, వికెట్‌కీపర్‌ సంజయ్‌సింగ్‌అధ్యక్షుడుగా ఉండడాన్ని బజ్‌రంగ్‌పునియా, వినేశ్‌
క్యాచ్‌లు , స్టంపింగ్‌ లాంటి ఔట్‌ల విషయంలో స్మార్ట్‌ రీప్లే ఫొగాట్‌ సహా కొందరు రెజ్లర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
సిస్టమ్‌ బాగా ఉపయోగపడనుంది. హాక్‌ ఐ ఆపరేటర్లతో అతడి అయితే డబ్ల్యూఎఫ్‌ఐపై విధించిన సస్పెన్షన్ను
‌ క్రీడా మంత్రిత్వ శాఖ
A
సంభాషణలూ వినిపించనున్నారు. దీంతో వీక్షకులకూ అంపైర్‌ ఇప్పటివరకు తొలగించలేదు.
నిరయా
్ణ లపై ఓ స్పషత
్ట వస్తుంది. గత ఏడాది ‘ద హండ్రెడ్‌’ టోర్నీలో
డబ్ల్యూపీఎల్‌-2 విజేత ఆర్సీబీ
ఇంగ్లాండ్‌క్రికెట్‌బోర్డు ఈ పద్ధతిని పరీక్షించింది. బీసీసీఐ ఇటీవల
అంపైర్లకు స్మార్ట్‌ రీప్లే సిస్టమ్పై
‌ ఓ అవగాహన సదస్సును కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల ప్రీమియర్‌

నిర్వహించింది. లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆర్సీబీ


8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. సోఫీ
ప్రపంచ రికార్డుతో అఖిల్‌కు పసిడి మోలనూ (3/20) సంచలన బౌలింగ్‌కు శ్రేయాంక పాటిల్‌
భారత షూటర్‌ అఖిల్‌ షెరోన్‌ అదరగొట్టాడు. ఇప్పటికే (4/12), ఆశా శోభన (2/14)ల ప్రదర్శన తోడవడంతో మొదట
పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్థా న ం గెలిచిన అతను.. తాజాగా దిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. షెఫాలి వర్మ (44;
పోలిష్‌ గ్రాండ్‌ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 27 బంతుల్లో 2×4, 3×6) టాప్‌స్కోరర్‌. ఎలీస్‌పెర్రీ (35 నాటౌట్‌;
పురుషుల 50మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌ రెండో మ్యాచ్‌లో అతను 37 బంతుల్లో 4×4), సోఫీ డివైన్‌(32; 27 బంతుల్లో 5×4, 1×6),
468.4 స్కోరుతో స్వర్ణం గెలిచాడు. ఈ క్రమంలో ప్రపంచ స్మృతి మంధాన (31; 39 బంతుల్లో 3×4) రాణించడంతో లక్ష్యాన్ని
రికార్డు (466.1)ను తిరగరాశాడు. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత బెంగళూరు 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖ
సాధించిన మరో భారత షూటర్‌అనీశ్‌భన్వాలా కూడా పసిడితో పాండే (1/11) గొప్పగా బౌలింగ్‌చేసింది.

Team AKS www.aksias.com 8448449709 


42
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
* అత్యధిక పరుగులు (347) చేసిన ఎలీస్‌పెర్రీకి ఆరెంజ్‌ * హర్ష్‌ దూబె (65; 128 బంతుల్లో 5×4, 2×6)
క్యాప్‌అవార్డు లభించింది. రాణించాడు. ముంబయి బౌలర్లలో తనుష్‌ కొటియాన్‌ నాలుగు
వికెట్లు పడగొటగా
్ట .. ముషీర్, తుషార్‌దేశ్‌పాండే చెరో రెండు వికెట్లు
* శ్రేయాంక పాటిల్‌కు అత్యధిక వికెట్లు తీసినందుకు
చేజిక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి 224 పరుగులు
పరపుల్‌క్యాప్‌అవార్డు లభించింది.
చేయగా.. విదర్భ 105 పరుగులకే కుప్పకూలింది. ముంబయి రెండో
స్టాప్‌క్లాక్‌నిబంధనకు ఆమోదం ఇన్నింగ్స్‌లో 418 పరుగులు చేసింది.
కొన్ని నెలలుగా ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు * ముషీర్‌ఖాన్‌కు ‘ప్లేయర్‌ద మ్యాచ్’ అవార్డు లభించింది.
చేస్తున్న స్టాప్‌క్లాక్‌నిబంధన ఇక అధికారికం కానుంది. జూన్‌లో తనుష్‌కొటియాన్‌‘ప్లేయర్‌ఆఫ్‌ద టోర్నీ’ అవార్డును అందుకున్నాడు.
మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌ నుంచి ఈ నిబంధనను అమల్లోకి రంజీ ట్రోఫీ టైటిల్‌గెలిచిన ముంబయి జట్టుకు ముంబయి క్రికెట్‌
తేనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. టీ20లతో పాటు వన్డేల్లోనూ ఈ సంఘం (ఎంసీఏ) రూ.5 కోట్లు నగదు బహుమతి ప్రకటించింది.
నిబంధన ఉంటుంది. ఏప్రిల్‌ చివరి వరకు ప్రయోగాత్మకంగా
ధవళ్‌కు చివరి మ్యాచ్‌: ముంబయి వెటరన్‌ ఫాస్ట్‌బౌలర్‌
పరిశీలనను కొనసాగించాలని భావించినప్పటికీ.. ఈ నిబంధన వల్ల
ధవళ్‌కులకర్ణి ఇన్నింగ్స్‌ముగిసింది. విదర్భతో రంజీ ఫైనలే కెరీర్‌లో

S
ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో జూన్‌ నుంచి దీన్ని అధికారికం
చేయబోతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దుబాయ్‌లో జరుగుతున్న
ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయించారు. స్టాప్‌ క్లాక్‌
అతడికి చివరి ఫస్ట్‌క్లాస్‌మ్యాచ్‌. విదర్భ చివరి వికెట్‌అతడికే దక్కడం
విశేషం. 35 ఏళ్ల కులకర్ణి భారత జట్టు తరఫున 12 వన్డేలు, రెండు
టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
K
నిబంధన ప్రకారం ఒక ఓవర్‌ ముగిశాక నిమిషం వ్యవధిలోనే
ఇంకో ఓవర్‌ మొదలుపెట్టాలి. కొత్త బ్యాటర్‌ రావాల్సినపుడు, ధవళ్‌కు చివరి మ్యాచ్‌: ముంబయి వెటరన్‌ ఫాస్ట్‌బౌలర్‌

డ్రింక్స్‌ విరామం తీసుకున్నపుడు, ఏదైనా కారణంతో అంపైర్లు ధవళ్‌కులకర్ణి ఇన్నింగ్స్‌ముగిసింది. విదర్భతో రంజీ ఫైనలే కెరీర్‌లో

ఆటను ఆపినపుడు తప్ప దీనికి మినహాయింపు లేదు. నిమిషానికి అతడికి చివరి ఫస్ట్‌క్లాస్‌మ్యాచ్‌. విదర్భ చివరి వికెట్‌అతడికే దక్కడం
విశేషం. 35 ఏళ్ల కులకర్ణి భారత జట్టు తరఫున 12 వన్డేలు, రెండు
A
మించి వ్యవధి తీసుకుంటే రెండుసార్లు హెచ్చరికతో సరిపెడతారు.
మూడోసారి కూడా సమయం మించితే.. బౌలింగ్‌ జట్టుకు 5 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

పరుగుల పెనాల్టీ విధిస్తారు. స్టాప్‌ క్లాక్‌ నిబంధన వల్ల వన్డేల్లో


ఐసీసీ టెస్టు బౌలింగ్‌ర్యాంకింగ్స్‌లో నం.1 అశ్విన్‌
దాదాపు 20 నిమిషాల సమయం ఆదా అవుతున్నట్ లు ఐసీసీ
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో సత్తాచాటిన భారత ఆఫ్‌స్పిన్నర్‌
వెల్లడించింది.
రవిచంద్రన్‌ అశ్విన్‌ నంబర్‌వన్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
రంజీ ట్రోఫీ ముంబయి సొంతం ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో తోటి బౌలర్‌

వాంఖడే స్టే డి యంలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో జస్‌ప్రీత్‌ బుమ్రాను వెనక్కి నెట్టి అశ్విన్‌ అగ్రస్థానం సాధించాడు.

ముంబయి 90 ఏళ్ల రంజీ చరిత్రలో 48వ సారి ఫైనల్‌ఆడి ట్రోఫీని బుమ్రా రెండు, రవీంద్ర జడేజా ఏడో స్థానాల్లో నిలిచారు. ధర్మశాల

సొంతం చేసుకుంది. విదర్భకు పరాజయం తప్పలేదు. 38 పరుగుల టెస్టులో సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్‌ రోహిత్‌శర్మ బ్యాటింగ్‌

భారీ లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌స్కోరు 248/5తో అయిదో రోజు జాబితాలో అయిదు స్థానాలు మెరుగై ఆరో ర్యాంకు సాధించాడు.

బ్యాటింగ్‌ కొనసాగించిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. రెండు ర్యాంకులు మెరుగైన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఎనిమిదో

హర్ష్‌దూబె (ఓవర్‌నైట్‌11)తో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన స్థానంలో నిలిచాడు. విరాట్‌కోహ్లి తొమ్మిదో ర్యాంకులో ఉన్నాడు.

అక్షయ్‌ వాద్కర్‌ (ఓవర్‌నైట్‌ 56) తొలి సెషనంతా ముంబయికి ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా, అశ్విర్‌ వరుసగా తొలి రెండు

వికెట్‌దక్కనివ్వలేదు. స్థానాల్లో కొనసాగుతున్నారు.

Team AKS www.aksias.com 8448449709 


43
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అంధుల క్రికెట్‌టీ20 సిరీస్‌భారత్‌దే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ)లో
అంధుల క్రికెట్లో శ్రీలంకతో అయిదు మ్యాచ్‌ల టీ20 అగ్రస్థానంలో భారత్‌
సిరీస్‌ను భారత్‌ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీమ్‌ఇండియా ఇప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ నంబర్‌వన్‌.
చేజిక్కించుకుంది. మూడో మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను 4-1తో గెలుచుకున్న భారత్‌.. తాజాగా
ఘనవిజయం సాధించింది. మొదట శ్రీలంక 3 వికెట్లకు 162 టెస్టు ల్లో నూ అగ్రస్థా నా న్ని చేజిక్కించుకుంది. ఐసీసీ టెస్టు
పరుగులు చేసింది. చందన దేశప్రియ (76) టాప్‌స్కోరర్‌. పంకజ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. ఆసీస్‌ కన్నా భారత్‌
భుయి (49) రాణించడంతో లక్ష్యాన్ని భారత్‌ 15.3 ఓవర్లలో (122)కు అయిదు పాయింట్ లు ఎక్కువగా ఉన్నాయి. వన్డేల్లో
మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్‌ఇ ండియా 121 పాయింట ్ల తో అగ్రస్థా న ంలో ఉండగా..
ఆస్ట్రేలియా (118) రెండో స్థానంలో నిలిచింది. 266 పాయింట్లతో
యశస్వికి ఐసీసీ అవార్డు
టీ20ల్లోనూ భారత్‌దే అగ్రస్థానం. ఇంగ్లాండ్‌ (256) తర్వాతి
భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఫిబ్రవరి నెల
స్థానంలో ఉంది. టీమ్‌ఇండియా 2023 సెప్టెంబరు నుంచి 2024
ఐసీసీ మేటి ఆటగాడి అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు
జనవరి వరకు నంబర్‌వన్‌టెస్టుగా కొనసాగింది. కానీ దక్షిణాఫ్రికాతో
సిరీస్‌లో 712 పరుగులు సాధించిన యశస్వి.. కేన్‌ విలియమ్సన్‌

S
(న్యూజిలాండ్‌), పతుమ్‌ నిశాంక (శ్రీలంక)లను వెనక్కినెట్టి ఈ
అవార్డు సాధించాడు. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో యశస్వి రెండు
డబుల్‌సెంచరీలు, 3 అర్ధ శతకాలతో సత్తాచాటాడు.
సిరీస్‌ సమం కావడంతో రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పడు
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఓడిన టీమ్‌ఇండియా.
భారత జట్టు ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ)
లో అగ్రస్థానంలో ఉంది.
K
ఫ్రెంచ్‌ఓపెన్‌సూపర్‌750 బ్యాడ్మింటన్‌టోర్నీ భారత్‌
పీకేఎల్‌పదో సీజన్‌ఛాంపియన్‌గా పల్టాన్‌
సొంతం
పీకేఎల్‌పదో సీజన్‌తుదిపోరులో పుణెరి పల్టాన్‌దే విజయం.
భారత అగ్రశ్రేణి డబుల్స్‌క్రీడాకారులు సాత్విక్‌సాయిరాజు- ఛాంపియన్‌ లాగే ఆడిన ఆ జట్టు.. టైటిల్‌ పట్టేసింది. గచ్చిబౌలి
చిరాగ్‌శెట్టి ఫ్రెంచ్‌ఓపెన్‌సూపర్‌750 బ్యాడ్మింటన్‌టోర్నీ కైవసం
A
ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పుణెరి 28-23 తేడాతో
చేసుకున్నారు. హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. రైడింగ్‌లో పంకజ్‌ మోహితె
* ఈ జోడీ రెండోసారి టైటిల్‌ నెగ్గింది. టోర్నీలో ఫైనల్‌ (9), మోహిత్‌ గోయత్‌ (5).. ట్యాక్లింగ్‌లో గౌరవ్‌ ఖత్రి (4)..
చేరిన భారత ద్వయం.. తుది పోరులో 21-11, 21-17తో లీ జి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కెప్టెన్‌ అస్లాం ముస్తాఫా (4) రాణించి
హుయ్‌- యాంగ్‌పొ సువాన్‌(చైనీస్‌తైపీ) జంటను ఓడించింది. జట్టును గెలిపించారు. హరియాణా జట్టులో శివమ్‌(6) మాత్రమే
ప్రపంచ నంబర్‌వన్‌సాత్విక్‌-చిరాగ్‌జోడీ 2022లోనూ ఈ టోర్నీలో ఫర్వాలేదనిపించాడు. స్టార్‌డిఫెండర్, కెప్టెన్‌జైదీప్‌విఫలమవడం
విజేతగా నిలిచింది. ఒక సూపర్‌ సిరీస్‌ టోర్నీలో రెండుసార్లు ఈ హరియాణాకు చేటు చేసింది. మ్యాచ్‌ఆరంభంలో 3-0తో పుణెరి
జంట విజేతగా నిలవడం ఇదే తొలిసారి. సాత్విక్‌-చిరాగ్‌లకు ఇది ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరి అయిదు నిమిషాల ఆట ఉందనగా
ఎనిమిదో సూపర్‌సిరీస్‌టైటిల్‌. పుణెరి 24-19తో విజయం ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన
పుణెరి పల్టాన్‌రూ.3 కోట్లు నగదు బహుమతి అందుకోగా.. రన్నరప్‌
హరియాణా రూ.1.8 కోట్లు సొంతం చేసుకుంది.

Team AKS www.aksias.com 8448449709 


44
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

9. రక్షణ
భారత నౌకాదళంలోకి రెండు అత్యాధునిక యుద్ధనౌకలు ఆదా అవుతుందని అధికారిక ప్రకటన పేర్కొంది.

భారత నౌకాదళం అమ్ములపొదిలోకి యాంటీ సబ్‌మెరైన్‌ * బ్రహ్మోస్‌ క్షిపణుల సేకరణకు రెండు ఒప్పందాలు
వార్ఫేర్‌లో ఉపయోగించే రెండు అత్యాధునిక యుద్ధనౌకలు చేరాయి. కుదిరాయి. ఇందులో మొదటిదాని విలువ రూ.19,518.65 కోట్.లు
వీటికి ఐఎన్‌ఎస్‌ అగ్రే, ఐఎన్‌ఎస్‌ అక్షయ్‌ అని పేర్లు పెట్టారు. ఈ దీని కింద సేకరించే క్షిపణులను భారత నౌకాదళ పోరాట, శిక్షణ
కార్యక్రమంలో భారత వాయుసేన అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అవసరాలకు ఉపయోగిస్తారు.
వి.ఆర్‌.చౌధరి సతీసమేతంగా పాల్గొన్నారు. 77.6 మీటర్ల పొడవు, * రూ.988 కోట్ల విలువైన మరో ఒప్పందం కింద సేకరించే
10.5 మీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకలు.. 25 నాట్స్‌గరిష్ఠవేగంతో బ్రహ్మోస్‌ క్షిపణి వ్యవస్థలను యుద్ధనౌకల్లో అమరుస్తారు. ఇవి
ప్రయాణిస్తాయి. తీర ప్రాంతాల్లో యాంటీ సబ్‌మెరైన్‌ఆపరేషన్లలో సముద్రంతోపాటు నేలపై ఉన్న లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో
పాల్ గొ న డంతో పాటు, మందుపాతరలు కనిపెట్ట డ ం, నిఘా దాడి చేయగలవు.
తదితర కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దేశీయంగా 8 సబ్‌మెరైన్‌

S
వార్ఫేర్‌ షేలో వాటర్‌ క్రాఫ్ట్‌ (ఏఎస్‌డబ్ల్యూ ఎస్‌డబ్ల్యూసీ) నౌకలను
భారత్‌నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ఈ యుద్ధనౌకలు..
నౌకాదళంలోకి చేరాయి.
* మిగ్‌-29 యుద్ధవిమానాల కోసం ఆర్‌డీ-33 ఏరో
ఇంజిన్ల కొనుగోలు ఒప్పందంపై హిందూస్థాన్‌ఏరోనాటిక్స్‌సంస్థ
సంతకం పెట్టింది. దీని విలువ రూ.5,249.72 కోట్లు. రష్యా
K
నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో దేశంలోనే ఈ ఇంజిన్లను
‘భారత్‌శక్తి’ పేరుతో త్రివిధ దళాల విన్యాసాలు ఉత్పత్తి చేస్తారు.

‘భారత్‌ శక్తి’ పేరుతో మన త్రివిధ దళాలు విన్యాసాలు * రూ.7,668.82 కోట ్ల తో క్లోజిన్‌ వెపన్‌ సిస్ట మ్‌
నిర్వహించాయి. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా దేశంలో (సీఐడబ్ల్యూఎస్‌) కొనుగోలుకు ఎల్‌ అండ్‌ టీ సంస్థతో ఒప్పందం
A
రూపొందించిన అత్యాధునిక ఆయుధాల పాటవాన్ని ఇందులో కుదిరింది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో గగనతల
ప్రదర్శించారు. మన త్రివిధ దళాలు ఎలా సమన్వయంతో రక్షణ కోసం వీటిని మోహరిస్తారు.
పనిచేస్తాయన్నది ఈ విన్యాసాలు కళ్లకు కట్టాయి. ప్రధాన మంత్రి
* హైపవర్‌ రాడార్‌ వ్యవస్థల కొనుగోలుకు ఎల్‌ అండ్‌
నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సైన్యాధిపతి జనరల్‌
టీతో రూ.5,700 కోట్ల ఒప్పందం ఖరారైంది. దీనికింద భారత
మనోజ్‌పాండే, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
వాయుసేనలో ఉపయోగిస్తున్న దీర్ఘ శ్రే ణి రాడార ్ల స్థా న ంలో
సైనిక దళాల ఆయుధ ఒప్పందాలపై సంతకాలు మరింత ఆధునికమైన ‘యాక్టివ్‌ అపర్చెర్‌ ఫేజ్డ్‌ అరే బేస్డ్‌ హైపవర్‌
రాడార్లు’ సమకూరుతాయి. గగనతలంపై మెరుగైన నిఘాకు ఇవి
సైనిక దళాల పోరాట పటిమకు మరింత పదును పెడుతూ
దోహదపడతాయి.
ఐదు భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టులపై భారత్‌ సంతకాలు
చేసింది. వీటి విలువ రూ.39,125 కోట్లు. ఇందులో బ్రహ్మోస్‌ బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌
సూపర్‌సోనిక్‌క్రూజ్‌క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్‌-
బీఎస్‌ఎ ఫ్‌ దళంలో మొట్ట మొ దటి మహిళా స్నై పర్‌గా
29 యుద్ధవిమానాలకు అవసరమైన ఏరో ఇంజిన్లు ఉన్నాయి. రక్షణ
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సుమన్‌కుమారి చరిత్ర సృష్టించారు.
మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆ శాఖ కార్యదర్శి గిరిధర్‌ల సమక్షంలో
ఇందౌర్‌లో ని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ ట్యాక్టిక్స్‌
తాజా సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందాల వల్ల దేశీయ
(సీఎస్‌డబ్ల్యూటీ)లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన
ఆయుధ సామర్థ్యం మరింత పెరుగుతుందని, విదేశీ మారక ద్రవ్యం

Team AKS www.aksias.com 8448449709 


45
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఆమె.. ఇటీవలే ‘ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌’ పొందారు. మాటువేసి, దూరం ఆమె ఒక్కరే మహిళ కావడం విశేషం. ట్రైనింగ్‌లో ఎంతో ప్రతిభ
నుంచే శత్రువుపైకి గురితప్పకుండా కాల్పులు జరిపేవారిని కనబరిచారని.. కృషి, నేర్చుకోవాలన్న సంకల్పమే ఆమెను
‘స్నై పర్‌’లుగా పేర్కొంటారు. 2021లో బీఎస్‌ఎ ఫ్‌లో చేరిన ప్రత్యేకంగా నిలబెట్టాయని శిక్షణాధికారులు ప్రశంసించారు. స్నైపర్‌
కుమారి.. పంజాబ్‌లో ఓ ప్లటూన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. శిక్షకురాలిగా ఆమె అర్హత సాధించించారని ‘సీఎస్‌డబ్ల్యూటీ’ ఐజీ
సరిహద్దుల వద్ద స్నైపర్‌ దాడుల ముప్పును గమనించారు. ఈ భాస్కర్‌తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాకు చెందిన
క్రమంలోనే సంబంధిత కోర్సులో చేరేందుకు స్వచ్ఛందంగా సుమన్‌కుమారి తల్లి గృహణి కాగా, తండ్రి ఎలక్ట్రీషియన్‌.
ముందుకొచ్చారు. 8వారాలపాటు సాగిన శిక్షణలో 56 మందిలో

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


46
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

10. అవార్డులు
మోదీకి భూటాన్‌దేశ అత్యున్నత పౌర పురస్కారం అకాడమీ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా
రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో
భూటాన్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర
కళల పాత్రను చాటిచెప్పారు. ప్రాచీనకాలం నుంచి కళాకారులు
పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ను నరేంద్రమోదీ
తమ కళల ద్వారా సమాజాన్ని మేలుకొలిపారని కొనియాడారు.
స్వీకరించారు. ఈ అవార్డు ను అందుకున్న తొలి విదేశీ
ప్రభుత్వాధినేతగా నిలిచారు. భూటాన్‌ అభివృద్ధికి భారత్‌ 23 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం
బాసటగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా
తెలుగు సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలు
ఇచ్చారు. వచ్చే అయిదేళ్లలో ఆ దేశానికి రూ.10 వేల కోట్ల సాయం
అందించిన 23 మందికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
అందించనున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న 2022 సంవత్సరానికిగాను కీర్తి పురస్కారాలను ప్రదానం
సాన్నిహిత్యమే ద్వైపాక్షిక బంధాన్ని విలక్షణమైనదిగా మారుస్తోందని చేసింది. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు
ఆయన వ్యాఖ్యానించారు.

S
* పర్యటనలో భాగంగా భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌
నమ్‌గ్యేల్‌వాంగ్‌చుక్, ఆ దేశ ప్రధాని షెరింగ్‌తోబ్గేలతో విడివిడిగా
అధ్యక్షతన జరిగిన వేడుకకు రాష్ట్ర జ్యుడిషియల్‌అకాడమీ డైరెక్టర్,
సాహితీవేత్త డా.మంగారి రాజేందర్‌(జింబో) ముఖ్యఅతిథిగా హాజరై
పురస్కారాలు ప్రదానం చేశారు.
K
సమావేశమయ్యారు. భూటాన్‌ప్రభుత్వ 13వ పంచవర్ష ప్రణాళికకు విభాగాల వారీగా పురస్కారాలు అందుకున్న వారు..
పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని, అందులో భాగంగా
ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు(సాహిత్య విమర్శ),
వచ్చే అయిదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని మోదీ
కొ ల్లా పు ర ం వి మ ల ( మ హి ళా భ్యు ద య ం ) , కొ డా లి
ప్రకటించారు.
వెంకటేశ్వరరావు(లలిత సంగీతం), ప్రసన్నకుమారి(శాస్త్రీయ
A
ఘనంగా సంగీత, నాటక అకాడమీ అవార్డుల ప్రదానం సంగీతం), ఎస్‌. కె.బాబుజీ(జానపద కళలు), రంగరాజు
పద్మజ(ఉత్తమ రచయిత్రి), నామని సుజాతాదేవి(ఉత్తమ రచయిత్రి),
వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న 94 మంది
డా.కె.శ్రీదేవి(నవల), లలితారాజ్‌( ఉత్త మ నటి), మోహన్‌
కళాకారులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2022, 2023కు గాను
సేనాపతి(ఉత్తమ నటుడు), గరికపాటి కాళీదాస్‌(నాటకరంగం),
కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డులు అందజేశారు. మరో
డా . ఆ ర్ ‌. ఎ ల్ ‌. వి . ర మే శ్ ‌( ఆ ం ధ్ర నా ట ్యం ) , డా . ఎ స్ ‌.
ఏడుగురు ప్రముఖ కళాకారులకు సంగీత, నాటక అకాడమీ రత్నను
పి.భారతి(కూచిపూడి), జీవీఎన్‌ రాజు(వ్యక్తిత్వ వికాసం), షరీఫ్‌
అందజేశారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో పురస్కారాల ప్రదానోత్సవం
గోరా(హేతువాద ప్రచారం), డా.చేగోని రవికుమార్‌(గ్రంథాలయ
జరిగింది. అకాడమీ రత్న గ్రహీతలకు రూ.3లక్షల నగదు బహుమతి,
సమాచార విజ్ఞానం), అనుముల శ్రీనివాస్‌ (గ్రంథాలయకర్త),
అకాడమీ అవార్డు విజేతలకు రూ.లక్ష నగదుతోపాటు తామ్రపత్రం,
మాదిశెట్టి గోపాల్‌( సాంస్కృతిక సంస్థ నిర్వహణ), బి.వి.
అంగవస్త్రం ప్రదానం చేశారు. కూచిపుడి నాట్యాచారులు రాజారెడ్డి-
స త ్య న గే శ్ ‌( ఇ ం ద్ర జా ల ం ) , మ ృత్యుం జ య ( కా ర్టూనిస్ టు ) ,
రాధారెడ్డి దంపతులు సంయుక్తంగా అకాడమీ రత్న పురస్కారాన్ని డా.నూనె వెంకటయ్య(జ్యోతిషం), సి.రామనాథశర్మ(ఉత్త మ
అందుకున్నారు. కూచిపుడి గురువులు భాగవతుల సేతురామ్‌(ఏపీ), ప్రధానోపాధ్యాయుడు), గౌరి వేముల(చిత్రలేఖనం).
మద్దాళి ఉషాగాయత్రి(ఏపీ), ప్రముఖ గాయకుడు ఎల్‌.వి.గంగాధర
శాస్త్రి(ఏపీ), మండ సుధారాణి(కర్ణాటక సంగీతం, ఏపీ), వినుకొండ
దాజీకి గ్లోబల్‌అంబాసిడర్‌అవార్డు
సుబ్రహ్మణ్యం(డోలు వాయిద్యం, ఏపీ), పేరిణి ప్రకాశ్‌(తెలంగాణ) రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని

Team AKS www.aksias.com 8448449709 


47
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ధ్యాన మందిరంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ 24 మంది రచయితలకు సాహిత్య అకాడమీ
ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్ గొ న ్న ఉపరాష్ట్రపతి జగదీప్‌ పురస్కారాలు
ధన్‌ఖడ్‌ ‘గ్లోబల్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ పీస్‌ బిల్డింగ్‌ అండ్‌ ఫెయిత్
తెలుగు రచయిత టి.పతంజలి శాస్త్రి సహా 24 మంది
ఇన్‌ది కామన్వెల్త్‌’ అవార్డును దాజీకి అందించారు. 160 దేశాల్లో
దిల్లీలో సాహిత్య అకాడమీ పురస్కారాలు స్వీకరించారు. 2023
సహజమార్గ ధ్యానాన్ని ప్రవేశపెట్టి 50 లక్షల మందికి పైగా
సంవత్సరానికి గానూ కవిత్వంలో 9 మంది, నవలారచనలో
అభ్యాసకుల జీవితాలను ప్రభావితం చేసినందుకుగాను దాజీకి ఈ
ఆరుగురు, చిన్నకథల విభాగంలో అయిదుగురు వీటిని పొందారు.
అవార్డు లభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపరాష్ట్రపతి దాజీ
నిబద్ధత, మానవీయ హృదయం, లోతైన అవగాహనతో కూడిన సేవ ఆంగ్ల రచయిత నీలమ్‌శరణ్‌గౌర్, హిందీ నవలా రచయిత సంజీవ్‌

వారసత్వాన్ని సృష్టిస్తుందని అన్నారు. కూడా పురస్కారాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జ్ఞానపీఠ్‌


గ్రహీత, ఒడియా రచయిత్రి ప్రతిభా రే మాట్లాడుతూ- భాష అభివృద్ధి
17 మందికి మహిళా పురస్కారాలు చెందనిదే ఏ సంస్కృతి కూడా దీర్ఘ కా లం మనజాలదన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా 2024 ఏడాదికి పురస్కారం కింద ఒక్కొక్కరికి తామ్ర పత్రంతో పాటు రూ.లక్ష
రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లోని 17 మంది మహిళలకు చొప్పున బహుమతి అందజేశారు.

S
అవార్డులు ప్రకటించింది. వివరాలను మహిళాశిశు సంక్షేమ శాఖ
కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు.ఈ అవార్డు కింద రూ.లక్ష
నగదు బహుమతి ఇస్తారు. అవార్డులు అందించేందుకు ఆ శాఖ
96వ ఆస్కార్‌వేడుకలు
96వ ఆస్కార్‌వేడుక లాస్‌ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌
K
సంచాలకులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. టీమ్‌ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. అణుబాంబు సృష్టికర్త జె.రాబర్ట్‌
పురస్కారాలకు లుక్మా కమ్యూనిటీ కిచెన్, మహిళా భద్రత కింద ఓపెన్‌ హైమర్‌ జీవిత కథకు ఆస్కార్‌ అకాడమీ పట్టం కట్టింది.
దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లోని శక్తిటీమ్‌ ప్రముఖ అమెరికన్‌దర్శకుడు క్రిస్టఫర్‌నోలన్‌ దర్శకత్వంలో తెరకెక్కి
ఎంపికయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకున్న ‘ఓపెన్‌ హైమర్‌’
A
అవార్డులకు ఎంపికైనవారు ఉత్తమ చిత్రం సహా ఏడు విభాగాల్లో సత్తా చాటింది. ఈ చిత్రానికే
ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్‌ నోలన్, ఉత్తమ నటుడిగా సిలియన్‌
కేటగిరీ అవార్డు గ్రహీతలు
మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. అణుబాంబు సృష్టికర్త
సేంద్రీయ ఏకచక్రపురం రైతు ఉత్పత్తిదారుల సంస్థ
కథకు ఆస్కార్‌పట్టం కట్టింది.
వ్యవసాయం డైరెక్టర్‌సీహెచ్‌పుష్ప
క్రీడలు టి.చికిత, కుడుముల లోకేశ్వరి * ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫి, ఉత్తమ
సాహిత్యం డాక్ట ర్ ‌ ముక్తేవి భారతి, దేవనపల్లి ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగాల్లోనూ ఈ సినిమా
వీణావాణి, సురయా జబీన్‌ అవార్డులు గెలుచుకుంది.
విద్య డాక్టర్‌సరోజన బండ
* ఉత్త మ నటిగా ‘పూర్‌థింగ్స్‌’ చిత్రంలోని నటనకు
హస్తకళలు బినా కేశవరావు
ఎమ్మాస్టోన్‌పురస్కారం అందుకున్నారు. ఇది ఆమెకు రెండో ఆస్కార్‌
సామాజికరంగం గుర్రాల సరోజ, జమీలా నిషత్‌
కావడం విశేషం.
ప్రత్యేక కేటగిరీ అరిపిన జయలక్ష్మి
నృత్యం భాగ్యలక్ష్మి, ప్రొఫెసర్‌అరుణ భిక్షు * ప్రముఖ భారతీయ ఆర్ట్‌ డిజైనర్, దివంగత నితిన్‌

పేరిణి నాట్యం సునీల దేశాయ్‌కి ఈ వేడుకలో ఘన నివాళి దక్కింది. భారతీయుల ఆశల్ని


బోనాల కోలాటం బండి రాములమ్మ, జి.నీల మోస్తూ.. డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో పోటీపడ్డ ‘టు కిల్‌ ఏ
డప్పు ఆర్టిస్ట్‌ మట్టాడి సరవ్వ టైగర్‌’ అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ విభాగంలో ‘20 డేస్‌ఇన్‌

Team AKS www.aksias.com 8448449709 


48
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
మరియోపోల్‌’ ఆస్కార్‌కైవసం చేసుకుంది. అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ విభాగంలో ‘20 డేస్‌ ఇన్‌
మరియోపోల్‌’ ఆస్కార్‌ కైవసం చేసుకుంది. రష్యా రెండేళ్ల
* ‘నాటునాటు...’ పాటతో గతేడాది ఆస్కార్‌ గెల్చుకున్న
కిందట ఉక్రెయిన్‌ని ఆక్రమించిన సమయంలో అక్కడ నెలకొన్న
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఈ ఏడాది అవార్డు వేడుకల్లోనూ తళుక్కుమంది.
దారుణ పరిస్థితుల్ని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. దీన్ని
యాక్షన్‌ సన్నివేశాలు రూపొందించే స్టంట్‌మాస్టర్ల గొప్పతనాన్ని
ఉక్రెయిన్‌కి చెందిన ప్రముఖ పాత్రికేయుడు మిస్ లా వ్ ‌ చెర్నోవ్‌
తెలియజేస్తూ . . ఒక వీడియోని ప్రదర్శించారు. అందులో
తెరకెక్కించారు. ‘ఉక్రెయిన్‌ చరిత్రలోనే ఇది మొదటి ఆస్కార్‌
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని యాక్షన్‌సీన్లను జత చేశారు.
అవార్డు. మాతృభూమికోసం వీరోచితంగా పోరాడిన సైన్యం.. రష్యా
ఉత్తమ చిత్రం : ఓపెన్‌హైమర్‌
సేనలకు ఎదురొడ్డిన ఉక్రెయిన్‌పౌరులకు ఈ పురస్కారం అంకితం’
ఉత్తమ దర్శకుడు : క్రిస్టఫర్‌నోలన్‌(ఓపెన్‌హైమర్‌) అన్నారు చెర్నోవ్‌. 20రోజులపాటు యుద్ధరంగంలో ఉండి ఆయన

ఉత్తమ నటుడు : సిలియన్‌మర్ఫీ (ఓపెన్‌హైమర్‌) ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.

ఉత్తమ నటి : ఎమ్మా స్టోన్‌(పూర్‌థింగ్స్‌) భారత్‌కు మీజిల్స్, రుబెల్లా ఛాంపియన్‌అవార్డు


ఉత్తమ సహాయ నటుడు : రాబర్ట్‌డౌనీ జూనియర్‌(ఓపెన్‌ * భారత్‌కు ప్రతిష్ఠాత్మక మీజిల్స్, రుబెల్లా ఛాంపియన్‌
హైమర్‌)

S
ఉత్తమ సహాయ నటి : డావైన్‌ జాయ్‌ రాండాల్ఫ్‌ (ది
హోల్డోవర్స్‌)
అవార్డు లభించింది. తట్టు (మీజిల్స్‌) , రుబెల్లా వంటి
అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్‌చేసిన కృషికిగాను ఈ
అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
K
అమెరికా వాషింగ్టన్‌లోని రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రధాన కార్యాలయంలో
ఉత్తమ ఇంటర్నేషనల్‌ఫీచర్‌ఫిల్మ్‌: ది జోన్‌ఆఫ్‌ఇంటరెస్ట్‌
భారత రాయబారి సుప్రియా రంగనాథన్‌ ఈ అవార్డు ను
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : జస్టిన్‌ ట్రైట్, ఆర్థర్‌ హరారీ అందుకున్నారు. ఈ అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు
(అనాటమీ ఆఫ్‌ఏ ఫాల్‌) ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌ఓ), అమెరికన్‌
A
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్‌: ది లాస్ట్‌రిపేర్‌షాప్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ
అవార్డును అందిస్తున్నాయి.
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: 20 డేస్‌ఇన్‌మరియోపోల్‌
* ‘‘తట్టు , రుబెల్లాను నియంత్రించడంలో భారత్‌
ఉత్త మ సినిమాటోగ్రఫీ: హోయ్‌టే వాన్‌ హోయ్‌టె మా
అద్భుతమైన ప్రగతిని సాధించింది. ప్రజారోగ్యం పట్ల భారత్‌కు
(ఓపెన్‌హైమర్‌)
ఉన్న నిబద్ధతను, చిన్నారుల్లో అంటువ్యాధుల వ్యాప్తిని అరికటడ
్ట ంలో
ఉత్తమ కాస్ట్యూమ్‌డిజైన్‌: హోలీ వాడింగ్టన్‌(పూర్‌థింగ్స్‌) భారత నాయకత్వాన్ని ఈ అవార్డు కొనియాడుతుంది’ అని
ఉత్తమ ఎడిటింగ్‌ : జెన్నిఫర్‌లేమ్‌(ఓపెన్‌హైమర్‌) ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో ఈ అంటువ్యాధులను నియంత్రించే
దిశగా చేసిన ప్రయత్నాల ఫలితంగా గత ఏడాదిలో 50 జిల్లాల్లో
ఉత్తమ ఒరిజినల్‌సాంగ్‌: వాట్‌వజ్‌ఐ మేడ్‌ఫర్‌(బార్బీ)
ఒక్క తట్టు కేసు, 226 జిల్లాల్లో ఒక్క రుబెల్లా కేసు కూడా
ఉ త ్త మ ఒ రి జి న ల్ ‌ స్కో ర్ ‌: లూ డ ్వ ిం గ్ ‌ గొ రా న ్స న్‌ బయటపడలేదని ప్రకటనలో వివరించింది.
(ఓపెన్‌హైమర్‌)
నేషనల్‌క్రియేటర్స్‌పురస్కారాల ప్రదానం
ఉక్రెయిన్‌చరిత్రలోనే తొలి ఆస్కార్‌
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘నేషనల్‌క్రియేటర్స్‌’
నూటా నలభై కోట్ల భారతీయుల ఆశల్ని మోస్తూ . .
(జాతీయ సృష్టికర్త ల ) పురస్కారాలను విజేతలకు దిల్లీలోని
డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో పోటీపడ్డ ‘టు కిల్‌ ఏ టైగర్‌’
భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. ఈ

Team AKS www.aksias.com 8448449709 


49
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కంటెంట్‌ క్రియేటర్లు’ వాయుసేనలోని నాలుగు స్క్వాడ్రన్లు ఉమ్మడిగా స్వీకరించడం ఇదే
మన దేశానికి డిజిటల్‌ రంగంలో రాయబారులని చెప్పారు. మొదటిసారి.
‘‘దేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంపై ప్రపంచానికి
బాలీవుడ్‌దర్శకురాలుకు భారత్‌-బ్రిటన్‌అచీవర్స్‌అవార్డు
సృజనాత్మకంగా చాటిచెప్పడానికి ‘క్రియేట్‌ ఆన్‌ ఇండియా’
ఉద్యమాన్ని ప్రారంభించాలని, ఆయన పేర్కొన్నారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకురాలు జోయా అఖ్తర్, బ్రిటిష్‌
ఇండియన్‌ చెఫ్‌ అస్మాఖాన్‌లు ప్రతిష్ ఠా త ్మక ఇండియా-బ్రిటన్‌
వైమానిక దళ యూనిట్లకు రాష్ట్రపతి పతాకాలు
అచీవర్స్‌ అవార్డును కైవసం చేసుకున్నారు. ‘‘ది వ్యూచర్‌ ఆఫ్‌
దేశ రక్షణకు నిరుపమాన సేవలు అందించిన భారత ఎడ్యుకేషన్‌’’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో 2024గానూ
వాయుసేన విభాగాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘రాష్ట్రపతి విశిష్ట సాహిత్యం, సామాజిక అంశాల్లో జోయా అఖ్తర్, కళలు, సంస్కృతి,
పతాకాల’ (ప్రెసిడెంట్స్‌స్టాండర్డ్, కలర్స్‌)ను అందించారు. వీటిలో వినోద రంగానికి సంబంధించి అస్మాఖాన్‌లకు ఈ పురస్కారం
45 స్క్వాడ్రన్, 221 స్క్వాడ్రన్‌లకు ప్రెసిడెంట్స్‌స్టాండర్డ్‌; 11 బేస్‌ ప్రదానం చేశారు. ద్వై పాక్షిక విద్యా సంబంధాల బలోపేతమే
రిపెయిర్‌ డిపో, 509 సిగ్నల్‌ యూనిట్లకు ప్రెసిడెంట్స్‌ కలర్స్‌ లక్ష్యంగా గతేడాది నుంచి నేషనల్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ అండ్‌
లభించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్‌ వైమానిక స్థావరంలో
జరిగిన ఒక వేడుకలో ముర్ము చేతుల మీదుగా ఈ పతాకాలను

S
ఆయా విభాగాలు అందుకున్నాయి. ప్రెసిడెంట్స్‌స్టాండర్డ్, కలర్స్‌ను
అలమ్నయ్‌ యూనియన్‌( ఎన్‌ఐ ఎస్‌ఏ యూ), భారత్‌- బ్రిటిష్‌
కౌన్సిల్, బ్రిటన్‌వ్యాపార వాణిజ్య విభాగం సంయుక్తంగా అవార్డును
అందజేస్తున్నాయి.
K
A

Team AKS www.aksias.com 8448449709 


50
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

11. నివేదికలు
సంతోషకర దేశాల సూచీలో 126వ స్థానంలో భారత్‌ రొమ్ము క్యాన్సర్‌ఉద్ధృతికి కారణమవుతున్నాయి.

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్‌ * ఆరోగ్య పరిరక్షణ సేవలను పొందగలగడం, నివారణ
మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఏడు దఫాలుగా అదే చర్యలు, చికిత్స ఫలితాలు వంటి సామాజిక-ఆర్థిక అంశాల
స్థానంలో కొనసాగుతుండడం విశేషం. ‘అంతర్జాతీయ సంతోష ప్రభావం క్యాన్సర్‌తీవ్రతపై ఎక్కువ.
దినోత్సవ’మైన (మార్చి 20న) యూఎన్‌ ఆధారిత సంస్థ తాజా * సామాజిక-ఆర్థిక హోదా తక్కువగా ఉన్నవారు సకాలంలో
ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణ సేవలను పొందలేకపోతున్నారు.
ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష దీనివల్ల వారిలో క్యాన్సర్‌ ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది.
సూచీల్లో నార్డిక్‌దేశాలైన ఫిన్లాండ్‌(1), డెన్మార్క్‌(2), ఐస్‌లాండ్‌(3) వనరుల లభ్యత లేకపోవడం, ఆరోగ్య అంశాల్లో అవగాహన
వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. ఈ అంతంతమాత్రంగా ఉండటం కూడా వీరికి ప్రతికూలంగా
జాబితాలో భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. చైనా (60), మారుతోంది.

S
నేపాల్‌ (93), పాకిస్థాన్‌ (108), మయన్మార్‌(118) దేశాలు
ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక
పేర్కొంది. తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం
అరవై శాతం మంది పిల్లలకు డిజిటల్‌వ్యసనం ముప్పు
అరవై శాతం మంది పిల్లలు డిజిటల్‌ వ్యసనం బారిన
పడే ప్రమాదం ఉందని తాజా సర్వే ఒకటి పేర్కొంది. ఇందులో
K
ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది.
5 నుంచి 16 ఏళ్ల మధ్యనున్న వారే ఉన్నారని తెలిపింది. ఈ
దక్షిణాదిలో రొమ్ము క్యాన్సర్‌తీవ్రత ఎక్కువ
ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన
భారత్‌లో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, అవసరముందని సూచించింది. స్మార్ట్‌ పేరేంట్‌ సొల్యూషన్‌
తమిళనాడు, కర్ణాటక, దిల్లీల్లో రొమ్ము క్యాన్సర్‌ సమస్య తీవ్రత కంపెనీ అయిన ‘బాటు టెక్‌’ వెయ్యి మంది తల్లిదండ్రులను
A
ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. వచ్చే సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ‘70-80శాతం మంది
ఏడాది దేశంలో ఈ వ్యాధి మరింత పెరగొచ్చని కూడా పేర్కొంది. పిల్ల లు రోజూవారీ నిర్దే శి త స్క్రీన్‌ సమయాన్ని అధిగమించి
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఈ అధ్యయనాన్ని ఉపయోగిస్తున్నారు. డిజిటల్‌ గేమ్స్, సామాజిక మాధ్యమాలనే
నిర్వహించింది. 2012 నుంచి 2016 మధ్య రాష్ట్రాలవారీగా రొమ్ము ప్రధానంగా వాడుతున్నారు. ఈ విషయంలో 85శాతం మంది
క్యాన్సర్‌భారం ఎలా ఉందన్నది ఇందులో పరిశీలించారు. ఈ వ్యాధి తల్లిదండ్రులు తమ పిల్లలను నియంత్రించడంలో ఇబ్బందులు
కారణంగా తలెత్తే అనారోగ్యం, వైకల్యం, మరణం వల్ల బాధితులు పడుతున్నారు. కేవలం 10శాతం మంది మాత్రమే పేరేంట్‌కంట్రోల్‌
కోల్పోయే నాణ్యమైన జీవితకాలా (డాలీ)న్ని లెక్కించారు. దాని సదుపాయాన్ని వినియోగిస్తున్నారు’ అని సర్వేలో వెల్లడైంది.
ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు.
కర్బన ఉద్గారాలతో తరుముకొస్తున్న ముప్పు!
ముఖ్యాంశాలు:
2023లో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల
* పట్ట ణ ప్రాంతాల మహిళలతో పోలిస్తే గ్రామీణ అధికమైందని, భూమి, నీరు ఉపరితలాల్లో ఉష్ణోగ్రతలు ఎగబాకుతూ
అతివలకు రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తక్కువ. హైదరాబాద్, చెన్నై, హిమానీనదాలు, సముద్రాల్లోని మంచు ఫలకలు వేగంగా
బెంగళూరు, దిల్లీలో ఈ వ్యాధి అధికంగా ఉంది. కరిగిపోతున్నాయని ‘ప్రపంచ వాతావరణ స్థితి’ పేరుతో విడుదల
* పెద్దగా కదలికలు లేని జీవనశైలి, ఊబకాయం; లేటు చేసిన నివేదికలో యూఎన్‌ వాతావరణ శాఖ తెలిపింది.
వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనడం, 2024లోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయని
పిల్లలకు సరిగా పాలివ్వకపోవడం వంటివి పట్టణ ప్రాంత మహిళల్లో అంచనా వేసింది. ముఖ్యంగా 2023 సంవత్సరంలో ఈ విపత్తులు

Team AKS www.aksias.com 8448449709 


51
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెరిగినట్లు
(ఐరాస) వాతావరణ విభాగం విడుదల చేసిన తాజా నివేదిక ఓ అధ్యయనం వెల్లడించింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ
వెల్లడించింది. (ఐసీఏఆర్‌) వంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి వరల్డ్‌ ఫిష్, ది
ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎఫ్‌పీఆర్‌ఐ)
* తరుముకొస్తున్న ముప్పును తప్పించుకోవాలంటే గతంలో
ఈ అధ్యయనం చేసింది. 2005-06 నుంచి 2019-21 నడుమ
నిర్దేశించుకున్న పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను మరింత మెరుగ్గా
జరిగిన ఈ అధ్యయనంలో దేశంలో చేపల ఉత్పత్తి కూడా రెట్టింపై
సవరించుకుని కార్యాచరణకు పూనుకోవాలని నివేదిక పేర్కొంది.
14.164 మిలియన్‌ టన్నులకు చేరినట్ లు తేలింది. ఇందులో
* పారిశ్రామికీకరణ ముందునాటి కన్నా భూతాపం
దేశీయ వినియోగం 2005-2006లో 82.36 శాతం ఉండగా,
1.5 డిగ్రీల సెల్సియస్‌ను మించి పెరగనివ్వరాదన్న లక్ష్యంలోనూ
2019-2020 నాటికి అది 83.65 శాతానికి చేరింది. మిగతా
మార్పులు అవసరమని తెలిపింది. లక్షిత ఉష్ణోగ్రత స్థాయిని ఇంకా
మొత్తం ఆహారేతర అవసరాలకు, ఎగుమతులకు ఉపయోగించారు.
దిగువకే నిర్ణయించుకునేలా యావత్తు ప్రపంచం ఏకతాటిపైకి
మరోవైపు.. స్థా ని క వినియోగానికి చేపలు, చేపల ఉత్పత్తుల
రావాలని పిలుపునిచ్చింది.
దిగుమతి కూడా గణనీయంగా పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది.
* 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరితో ముగిసిన 12 స్థానికంగా లభించే, దిగుమతి చేసుకున్న చేపలను పరిగణనలోకి

S
నెలల కాలంలో నిర్దేశిత 1.5డిగ్రీల సెల్సియస్‌ను మించి ఉష్ణోగ్రత
పెరిగిందని తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 1.56 డిగ్రీల సెల్సియస్‌గా
నమోదైందని పేర్కొంది. అంతకుముందు ఏడాది నమోదైన ఉష్ణోగ్రత
1.48 డిగ్రీల సెల్సియస్‌మాత్రమే.
తీసుకుంటే.. దేశీయ మార్కెట్లో వినియోగించే చేపల మొత్తం
పరిమాణం 120 శాతం పెరిగి 5.428 మిలియన్‌టన్నుల నుంచి
11.924 మిలియన్‌ టన్నులకు చేరింది. అధ్యయనం ప్రకారం..
త్రిపురలో అత్యధిక చేపల వినియోగదారులు (99.35%) ఉండగా,
K
* 2023లో 90శాతం సముద్రజలాల ఉపరితలాలు హరియాణాలో అత్యల్పంగా (20.55%) ఉన్నారు.

ఒక్కసారైన వడగాలులను చవిచూశాయి. ఉత్తరాదిలో తక్కువ వినియోగం: తూర్పు, ఈశాన్య

* హిమానీనదాల్లో 1950 నాటికి ఇప్పటి ఎంతో రాష్ట్రా ల తోపాటు తమిళనాడు, కేరళ, గోవాలలో చేపలు తినే

వ్యత్యాసం. అప్పట్లో ఘనీభవించి ఉన్న మంచులో అత్యధిక శాతం జనాభా 90 శాతానికి పైగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్,
A
ఇప్పుడు కనుమరుగైంది. అంటార్కిటికా సముద్రంలోని ముంచు హరియాణా, రాజస్థాన్‌లలో ఈ గణాంకాలు 30శాతం కంటే

కనిష్ఠస్థాయికి పడిపోయింది. తక్కువగా ఉన్నాయి. కేరళ (53.5%), గోవా (36.2%) రాష్ట్రాల్లో


నిత్యం చేపలే తినేవారు అత్యధికంగా ఉన్నారు. వారానికి ఒకరోజు
* కర్బన ఉద్గారాల విడుదల అధికం కావడంతో భూతాపం
చేపలు తినేవారు అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో అత్యధికంగా 69 శాతం
కూడా పెరిగిపోతోందని, ఇది మనకు ప్రమాద హెచ్చరికేనని ఐరాస
చొప్పున ఉన్నారు. దేశంలో వార్షిక తలసరి చేపల వినియోగం 2029
సెక్రటరీ జనరల్‌ఆంటోనియో గుటెరస్‌తెలిపారు.
- 2030 నాటికి 19.8 కిలోలకు పెరుగుతుందని ఈ అధ్యయనం
* అయితే, ఇంతటి విపత్కర స్థితిలోనూ ఆశావహమైన అంచనా వేసింది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు
కాంతిరేఖ ఒకటి కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. 2022లో కంటే చేపల వినియోగం శరవేగంగా పెరుగుతున్నట్లు తెలిపింది.
కన్నా పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తి సామర్థ్యం పెరగడమే దీనికి ఆదాయాలు పెరగడం, ప్రజల్లో ఆరోగ్యస్పృహ విస్తరించడం,
ప్రధాన కారణమని తెలిపింది. పవన, సౌర, జల విద్యుదుత్పత్తి పట్టణీకరణ ఇందుకు కారణాలుగా అంచనా ఉన్నట్లు వెల్లడించింది.
50శాతం మేర అధికమై 510 గిగావాట్లకు చేరిందని నివేదిక
ఐరాస మానవాభివృద్ధి సూచీలో భారత్‌స్థానం 134
తెలిపింది.
ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)
భారత్‌లో పెరిగిన చేపల వినియోగం
లో భారత్‌ స్థా న ం కాస్త మెరుగైంది. 2022 సంవత్సరానికి
గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం సంబంధించి ఈ సూచీలో మొత్తం 193 దేశాలకుగాను 134వ
81 శాతం పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక స్థానంలో నిలిచింది. గతేడాది ఇందులో 191 దేశాలకుగాను మన

Team AKS www.aksias.com 8448449709 


52
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
దేశం 135వ ర్యాంకులో ఉంది. మరోవైపు - లింగ సమానత్వ పేర్కొన్నారు.
సాధన విషయంలోనూ భారత్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
లింగ అసమానత్వ సూచీ (జీఐఐ)లో 2021లో 122వ స్థానానికి
పరిమితమైన మన దేశం.. 2022లో ఏకంగా 14 ర్యాంకులు సున్తీ జరిగిన స్త్రీలు 23 కోట్లు
ఎగబాకి 108వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ప్రపంచంలో సున్తీ జరిగిన మహిళలు, బాలికల సంఖ్య
కార్యక్రమం (యూఎన్‌డీపీ) ఈ గణాంకాలను విడుదల చేసింది. 23 కోట్ల కు చేరిందనీ, 2016తో పోలిస్తే ఇది 30 లక్షలు
ప్రపంచ చరిత్రలో అంతర్జాతీయ హెచ్‌డీఐ విలువ తొలిసారిగా ఎక్కువని ఐక్యరాజ్యసమితి బాలల సంస్థ- యూనిసెఫ్‌ తెలిపింది.
వరుసగా రెండేళ్లు పడిపోయినట్లు అందులో తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంస్థ విడుదల
చేసిన నివేదిక ప్రకారం- ఆఫ్రికా దేశాల్లో అత్యధికంగా 14.4
టెక్నాలజీ పనోరమా ఫర్‌ఆత్మనిర్భర్‌భారత్‌పేరున నివేదిక
కోటమ
్ల ంది బాలికలు, మహిళలకు సున్తీ జరిగింది. ఆసియా దేశాల్లో
విడుదల
8 కోట్లు, పశ్చిమాసియాలో 60 లక్షలమంది స్త్రీలకు జరిగాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘టెక్నాలజీ పనోరమా ఫర్‌ సోమాలియాలో 15-49 ఏళ ్ల వయోవర్గంలోని బాలికలు,
ఆత్మనిర్భర్‌భారత్‌’ పేరిట తయారు చేసిన నివేదికను కేంద్ర శాస్త్ర, మహిళల్లో 99 శాతం మందికి సున్తీలు జరిగాయి. అంతర్యుద్ధం,

S
సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌విడుదల చేశారు. ‘‘బలమైన,
స్వావలంబన దేశాన్ని నిర్మించుకోవాలనే ధృక్పథానికి 2047
వరకు రానున్న సంవత్సరాలు చాలా కీలకం. ఇందులో యువత
ముఖ్యభూమిక పోషిస్తుంది. కృత్రిమ మేధ, సముద్ర, అంతరిక్ష
ఇతరత్రా సంక్షోభాలు తలెత్తిన దేశాల్లో మహిళా సున్తీలు ఎక్కువగా
జరుగుతున్నాయి. ఇథియోపియా, నైజీరియా, సుడాన్‌లలో ఇవి
చాలా ఎక్కువ. కొన్ని దేశాలు మహిళా సున్తీల నిరోధంలో పురోగతి
సాధిస్తున్నాయని యూనిసెఫ్‌తెలిపింది. బుర్కినాఫాసోలో మూడేళ్ల
K
అన్వేషణ, చంద్రయాన్‌-3, కరోనా మహమ్మారి సమయంలో క్రితం 15-49 ఏళ్ల వయోవర్గంలో 80 శాతం మందికి సున్తీలు
వాక్సిన్‌ అభివృద్ధి చేయడంలో మన నాయకత్వం, పునరుత్పాదక జరగ్గా, ఇప్పుడది 30 శాతానికి తగ్గినట్లు నివేదిక పేర్కొంది.
ఇంధనాన్ని విస్తరించడం వంటి రంగాలలో పెట్టుబడులు మన ప్రపంచమంతటా 2030కల్లా ఈ దురాచారాన్ని రూపుమాపాలని
దేశ స్వావలంబనకు నిదర్శనం’’ అని ప్రధాని మోదీ అందులో ఐరాస ఆశిస్తోంది.
A

Team AKS www.aksias.com 8448449709 


53
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

12. ఇతర అంశాలు


ఇండోనేసియాలో భూ ప్రకంపనలు సంస్థ (పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా-పీహెచ్‌ఎఫ్‌ఐ)కు
అంతర్జాతీయంగా రెండో స్థానం లభించింది. ప్రపంచంలో అనేక
పశ్చిమ ఇండోనేసియాలోని జావా ద్వీపంలో భూ
దేశాల్లో ప్రజారోగ్య సంస్థలున్నాయి. అమెరికాలోనే 32కు పైగా
ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక ్ట ర్ ‌ స్కేల్‌పై దీని తీవ్రత
ఉన్నాయి. వీటి పనితీరుపై ఇప్పటి వరకూ ఎవరూ ర్యాంకింగ్‌లు
6.4గా నమోదైంది. మరో రెండు చిన్నపాటి భూకంపాలు కూడా
ఇవ్వలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గతంలో డైరెక్టర్‌ జనరల్‌గా
సంభవించాయని, మూడో భూకంపం తర్వాత కొన్ని సెకన్ల
పనిచేసిన మార్గ రె ట్‌ చాన్‌ నేతృత్వంలో ఇటీవల తొలిసారిగా
పాటు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. భూకంప
అంతర్జాతీయ పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం చేశారు.
కేంద్రం తూర్పు జావా ప్రావిన్సులోని పసిరాన్‌కు ఉత్తరాన 8 కి.మీ
ప్రధానంగా ప్రజారోగ్య సంస్థ లు నిర్వహిస్తున్న పరిశోధనలపై
లోతులో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఉపద్రవంలో ఎలాంటి
వీరు దృష్టిసారించారు. ఎటువంటి పబ్లికేషన్స్‌ ఉన్నాయి?
ప్రాణనష్టం నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. సునామీ
ఎన్ని అంతర్ జా తీ య జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి? వీటిలో

వెల్లడించింది.

హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్‌నౌక హైజాక్


S
ప్రమాదం లేదని ఇండోనేసియా వాతావరణ, భూ భౌతిక విభాగం
అంతర్జాతీయ అవగాహన, ఒప్పందాల ప్రాధాన్యం ఎంత? తదితర
అంశాల ప్రాతిపదికన ర్యాంకులు కేటాయించారు. ఇందులో 150
సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత సంస్థ ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌
K
హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌(యూకే)’కు మొదటి ర్యాంకు
హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలు
లభించగా.. 2006లో స్థాపించిన భారత్‌కు చెందిన పీహెచ్‌ఎఫ్‌ఐకు
బంగ్లాదేశ్‌ జెండాతో ఉన్న ఓ కార్గో నౌకను హైజాక్‌ చేశారు.
ద్వితీయ ర్యాంకు లభించింది. విశ్వవిఖ్యాత హార్వర్డ్‌(నాలుగు),
బంగ్లాదేశ్‌లో ని కబీర్‌ స్టీల్‌ అండ్‌ రీరోలింగ్‌ మిల్‌ గ్రూప్‌న కు
జాన్స్‌ హాప్‌కి న్స్‌( ఐదు) వంటి పబ్లిక్‌ హెల్త్‌ను అధిగమించి
చెందిన ‘అబ్దుల్లా’ అనే కార్గో నౌక మొజాంబిక్‌దేశం నుంచి బొగ్గు
A
పీహెచ్‌ఎ ఫ్‌ఐ అంతర్ జా తీ యంగా రెండో స్థా న ంలో నిలవడం
తీసుకొని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు బయల్దేరింది. ఈ నౌక
విశేషం. ‘ది పబ్లిక్‌హెల్త్‌అకాడమీ ర్యాంకింగ్‌’ అంశంపై జరిపిన
హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు
ఈ అధ్యయన పత్రం తాజాగా ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌
అందులోకి చొరబడ్డారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి
హెల్త్‌’లో ప్రచురితమైంది.
నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. నౌకలో 23 మంది
సిబ్బంది ఉన్నారని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌అరెస్టు
నౌక యాజమాన్యం తెలిపింది. సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో
పేర్కొంది. బంగ్లాదేశ్‌ఓడలు హైజాక్‌కు గురవడం ఇది రెండోసారి.
ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వేగం పెంచింది. దిల్లీ
2010లో ఇలాగే ఓ నౌకను అరేబియా సముద్రంలో దొంగలు
ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌అరవింద్‌
అడ్డగించి తమ అధీనంలోకి తీసుకున్నారు. అందులోని 25 మంది
కేజ్రీవాల్‌ను ఆయన అధికార నివాసంలో అరెస్టు చేసింది.
సిబ్బందిని బందీలుగా చేసుకొని దాదాపు వంద రోజుల తర్వాత
అంతకుముందు అక్కడ సోదాలు నిర్వహించడంతో పాటు
విడిచిపెట్టారు.
కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి
భారత ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.

ప్రజారోగ్యంపై పరిశోధనలు చేస్తున్న భారత ప్రజారోగ్య * దిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు 16 మందిని ఈడీ

Team AKS www.aksias.com 8448449709 


54
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
అరెస్టు చేసింది. ఈ కేసు అభియోగ పత్రాల్లో పలుమార్లు కేజ్రీవాల్‌ శరద్‌పవార్‌వర్గానికే ‘ఎన్సీపీ-శరద్‌చంద్ర పవార్‌’ పేరు
పేరును ప్రస్తావించింది. విచారణకు హాజరుకావాలని ఈడీ 9
మరాఠ్వాడా దిగ్గజ నేత శరద్‌పవార్‌నేతృత్వంలోని ఎన్సీపీ
సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ నిరాకరించిన కేజ్రీవాల్‌...అరెస్టు
వర్గం పార్టీ పేరు, ఎన్నికల గుర్తు విషయంలో సుప్రీంకోర్టు కీలక
నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన
నిర్ణయం వెలువరించింది. వారి రాజకీయ పక్షం పేరు ‘ఎన్సీపీ-
అభ్యర్థనను జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్, జస్టిస్‌ మనోజ్‌ జైన్‌లతో
శరద్‌చంద్ర పవార్‌’, ఎన్నికల గుర్తు ‘బాకా’ను కొనసాగించాలని
కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి
ఎన్నికల సంఘాన్ని(ఈసీ) ఆదేశించింది. త్వరలో జరగనున్న
సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ జైల్లో ఉన్నారు. నాటి
లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దేశంలో
సోదాల్లో కేజ్రీవాల్‌నివాసంలో కేసుకు సంబంధించిన ఆధారాలేమీ
మరెక్కడా స్వతంత్ర అభ్యర్థులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ ఆ
లభించలేదని, రూ.70 వేలు ఇంట్లో ఉండగా ఆ మొత్తాన్ని ఈడీ
పేరును, గుర్తును కేటాయించవద్దని స్పష్టం చేసింది. అజిత్‌పవార్‌
అధికారులు తమకు అప్పగించారని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌
వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించిన ఈసీ.. ఆ పార్టీ జెండా, ఎన్నికల
తెలిపారు.
గుర్తు (గడియారం)ను కూడా వారికే కేటాయించారు. అయితే,
పంజాబ్‌లో 120 ఏళ్లు దాటిన ఓటర్లు 205 మంది ఎన్నికల్లో సమాన అవకాశాలను దెబ్బతీస్తుందని పేర్కొంటూ..

S
పంజాబ్‌లో 120 ఏళ్లు దాటిన ఓటర్లు 205 మంది
ఉన్నారని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిబిన్‌ సి తెలిపారు.
ఎన్సీపీ ఆ గుర్తును ఉపయోగించకుండా ఆదేశించాలని కోరుతూ
శరద్‌పవార్‌వర్గం ‘సుప్రీం’ను ఆశ్రయించింది. ఈ వర్గం అభ్యరన
్థ కు
జస్టిస్‌సూర్యకాంత్, జస్టిస్‌కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం
K
అందులో 122 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారని
సమ్మతించలేదు. అయితే, ‘గడియారం’ గుర్తు ప్రస్తుతం కోర్టు
వెల్లడించారు. 100 నుంచి 119 ఏళ్ల వయసున్నవారు 5,004
పరిధిలో ఉందని, న్యాయస్థానం తుది ఆదేశాలకు లోబడే ఆ గుర్తును
మంది ఉన్నారని వెల్లడించారు. 100 నుంచి 109 ఏళ్ల మధ్య
వినియోగిస్తామనే విషయాన్ని అజిత్‌పవార్‌వర్గం ప్రచురించే ప్రతి
వయసున్న వారిలో 1,917 మంది పురుషులు, 2,928 మంది
కరపత్రం, పోసర్
్ట , బ్యానర్, వీడియోల్లో స్పష్టంగా తెలియజేయాలని
మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. 110 నుంచి 119 ఏళ్ల మధ్య
A
న్యాయస్థానం నిర్దేశించింది.
వయసున్న వారిలో పురుషులు 59 మంది, 100 మంది మహిళలు
ఉన్నారని వివరించారు. అతి పెద్ద ‘ఎన్నికల’ తరలింపు

క్షయపై పోరులో భారత్‌విఫలం: డబ్ల్యూహెచ్‌వో ప్రపంచంలోనే అతి పెద్ద తరలింపు లోక్‌సభ ఎన్నికల
సందర్భంగా చోటుచేసుకోనుంది. జల, వాయు, రోడ్డు మార్గాల
క్షయ మహమ్మారిని 2020 నాటికే అంతం చేయాలన్న
ద్వారా అత్యధికంగా మనుషులను, వస్తువులను ఎన్నికల కోసం ఈసీ
లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్‌ విఫలమైందని ప్రపంచ ఆరోగ్య
తరలించనుంది. ఎన్నికల కోసం 1.5 కోట్ల మంది సిబ్బందిని, 55
సంస్థ ఆక్షేపించింది. దేశంలో 2015-20 మధ్య టీబీ సంభావ్యత
లక్షల ఈవీఎంలను, 4 లక్షల వాహనాలను వినియోగించనుంది.
0.5% మాత్రమే తగ్గిందని పరిశోధనా పత్రంలో పేర్కొంది. భారత్‌లో
టీబీ బారిన పడేవారి సంఖ్యను 2020 సంవత్సరానికి ప్రతి లక్ష హిమాచల్‌లో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం
మందిలో 171 మందికి పరిమితం చేయాలనేది డబ్ల్యూహెచ్‌వో
హిమాచల్‌ప్ర దేశ్‌లో పీచు మిఠాయి తయారీ, నిల్వ,
లక్ష్యం కాగా అది 213గా నమోదైంది. ఆ వ్యాధి వల్ల సంభవించే
విక్రయాలను ఏడాది పాటు నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
మరణాలను 2.7 లక్షల నుంచి 3.2 లక్షలకు పరిమితం చేయాల్సి
జారీ చేసింది. 2025 మే 15 వరకు ఈ నిబంధన అమల్లో
ఉన్నప్పటికీ 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రాణాలు
ఉంటుందని తెలిపింది. వివిధ జిల్లాల నుంచి సేకరించిన పీచు
కోల్పోయారని పేర్కొంది.
మిఠాయి నమూనాలను పరీక్షించిన ఆహార భద్రత అధికారులు

Team AKS www.aksias.com 8448449709 


55
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
వీటిలో ప్రమాదకరమైన రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు. ఇవి హరియాణా నూతన సీఎంగా నాయబ్‌సింగ్‌సైనీ
ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నయని వెల్లడించారు.
హరియాణా నూతన ముఖ్యమంత్రిగా భాజపా ఎంపీ
ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్ల ల ఆరోగ్యంపై ఇవి (కురుక్షేత్ర), పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్‌ సింగ్‌ సైనీ (54)
దుష్ప్రభావం చూపుతాయని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీటి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో అయిదుగురు
విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో భాజపా నేతలు కన్వర్‌

పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధం పాల్, మూల్‌చంద్‌శర్మ, జై ప్రకాశ్‌దలాల్, బన్వరీలాల్, స్వతంత్ర


ఎమ్మెల్యే రంజిత్‌ సింగ్‌ చౌతాలా ఉన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన
దేశంలోని పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధిస్తూ
కార్యక్రమంలో వీరందరి చేత హరియాణా గవర్నర్‌ బండారు
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో జమ్మూ-కశ్మీర్‌
దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. అంతకుముందు ముఖ్యమంత్రి
పీపుల్స్‌ ప్రీడం లీగ్‌(జేకేపీఎఫ్‌ఎల్‌), జమ్మూ-కశ్మీర్‌ లిబరేషన్‌
మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ
ఫ్రంట్‌(జేకేఎల్‌ఎఫ్‌) సంస్థలు ఉన్నాయి. జేకేపీఎఫ్‌ఎల్‌పై ఉన్న
పరిణామం చోటుచేసుకుంది.
నిషేధాన్ని మరో అయిదేళ్ల పాటు పొడిగించింది.
సైనీ రాజకీయ ప్రస్థానం:

S
ప్రాంతీయ పార్టీలకు రూ. 5,221 కోట్ల విరాళాలు
* సై నీ 1 9 9 6 లో భా జ పా లో త న ప్ర స్ థా నా న్ ని
మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో
నారాయణ్‌గఢ్‌నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో
K
ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన
రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో
ఎన్నికల బాండ్ల వివరాల ప్రకారం దేశంలో ప్రాంతీయ పార్టీలకూ
కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఏకంగా 3.83లక్షల
భారీగానే లబ్ధి చేకూరినట్లు స్పష్టమవుతోంది. 2019 ఏప్రిల్‌-
మెజార్టీతో విజయం సాధించారు. గతేడాది అక్టోబరులో భాజపా
2024 జనవరి మధ్య ఎన్నికల బాండ్ల ద్వారా ప్రాంతీయ పార్టీలు
రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. హరియాణా ఓబీసీల్లో సైనీల
రూ. 5,221 కోట్లకుపైగా విరాళాలు అందుకున్నాయి. భాజపాకు
A
జనాభా దాదాపు 8 శాతం. కురుక్షేత్ర, హిస్సార్, అంబాలా, రేవాడీ
రూ.6,061 కోట్ల విరాళాలు రాగా ఆ తర్వాత స్థానంలో ప్రాంతీయ
జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ.
పార్టీలు నిలిచాయి. భాజపాకు వచ్చిన విరాళాలతో పోలిస్తే
ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు రూ.839 కోట్లు మాత్రమే * 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో భాజపాకు

తక్కువ కావడం గమనార్హం. ఎన్నికల బాండ్ల ద్వారా కాంగ్రెస్‌కు 41 మంది ఎమ్మెల్యేలుండగా.. జననాయక్‌జనతా పార్టీ (జేజేపీ)

1,422 కోట్ల విరాళాలు రాగా, ఆమ్‌ఆద్మీ పార్టీకి రూ.65.45 కోట్ల కి 10 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు 30, ఇండియన్‌నేషనల్‌
కాంగ్రెస్‌లోక్‌దళ్, హరియాణా లోక్‌హిత్‌పార్టీకి చెరొక సభ్యుడు
విరాళాలు వచ్చాయి.
ఉన్నారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఆరుగురు భాజపాకు
* ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీకే ఎక్కువ: ప్రాంతీయ పార్టీల్లో
మద్దతు ఇస్తున్నారు.
తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అత్యధికంగా రూ.1,609.53
కోట్లు సమీకరించింది. ఎన్నికల బాండ్ల ద్వారా టీఎంసీకి వచ్చిన ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ
విరాళాలు 22 ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాల్లో *భారత్‌- చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన
30 శాతం ఉండడం విశేషం. మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ, తవాంగ్‌కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను,
నేషనల్‌కాన్ఫరెన్స్, గోవా ఫార్వర్డ్‌పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా సాయుధ సంపత్తిని తరలించేందుకుఉపయోగపడే ‘సేలా’ సొరంగ
కోటి రూపాయల కంటే తక్కువ విరాళాలు వచ్చాయి. మార్న్
గా ని ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌విధానంలో ప్రారంభించి,
జాతికి అంకితం చేశారు.

Team AKS www.aksias.com 8448449709 


56
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
* సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తున * మెరుగైన భద్రత కోసం గాలి-వెలుతురు వచ్చే వ్యవసలు
్థ ,
చేపట్టిన ఈ నిర్మాణం ప్రపంచంలోనే (ఆ ఎత్తులో) పొడవైన జంట అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరిగితే
మార్ గా ల సొరంగంగా నిలవనుంది. అస్సాంలోని తేజ్‌పు ర్‌ను బయటపడేందుకు సమాంతర ఏర్పాట్లు ఉన్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని కమెంగ్‌ జిల్లాతో కలిపేలా రూ.825 కోట్ల
* చైనా సరిహద్దులు ఎత్తైన ప్రదేశాల్లో ఉండటంతో డ్రాగన్‌
వ్యయంతో దీనిని నిర్మించారు. మంచు, కొండ చరియలు విరిగి
బలగాలు సులభంగా మన దళాల కదలికలను కనిపెట్టగలవు.
పడటం వల్ల రాకపోకలకు అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితులను
సేలా సొరంగం అందుబాటులోకి రావడంతో వారికి ఆ అవకాశం
ఈ మార్గంతో అధిగమించవచ్చు.
మూసుకుపోయింది.
* అనేక సవాళ్లను, ప్రతికూల వాతావరణ పరిస్థితులను
భారత ‘నారీశక్తి’కి ఐరాస ప్రశంసలు
ఎదుర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) ఈ
సొరంగాన్ని కేవలం అయిదేళ్ల వ్యవధిలో నిర్మించింది. 2019 గొప్ప పరివర్త నా పటిమ గల భారత ‘నారీశక్తి’ దేశ

ఫిబ్రవరి 9న మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. ప్రగతిదాయక పయనాన్ని చాటుతోందని ఐక్యరాజ్య సమితి
ప్రతినిధులు ప్రశంసించింది. దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయం
* నిజానికి ఇవి జంట సొరంగాలు. మొదటిది (టన్నెల్‌-

S
1) 1,003 మీటర్ల పొడవుతో ఒకే మార్గంగా ఉంటుంది. రెండోది
రెండు సొరంగ మార్గాలతో 1,595 మీటర్ల పొడవున ఉంటుంది.
రెండింటిని కలిపే అనుసంధాన రహదారి పొడవు 1,300 మీటర్లు.
నుంచి సాంకేతికరంగాల దాకా మహిళల సారథ్యంలో విజయాలు
సాధిస్తున్నారని అభినందించింది. ‘అంతర్జా తీ య మహిళా
దినోత్సవం’ సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత మిషన్‌ప్రత్యేక
కార్యక్రమం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులోయలో
K
రెండో సొరంగంలో ఒక మార్గాన్ని సాధారణ ట్రాఫిక్‌కు, రెండోది
గిరిజన తెగలు సాగుచేస్తున్న ‘అరకు కాఫీ’ ప్రస్థానంపై నిర్వాహకులు
అత్యవసర సేవలకు కేటాయించారు.
ప్రధానంగా దృష్టి సారించారు. ‘సీడ్‌ టు కప్‌’ పేరిట అరకు కాఫీ
* పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ సాగులో మహిళల ప్రభావవంతమైన పాత్రను వివరించారు.
నిర్మాణం చేపట్టారు. మైనస్‌20 డిగ్రీల సెల్సియస్‌వరకు పడిపోయే అతివల సారథ్యంలో ప్రగతి సాధనపై భారత నిబద్ధత ప్రపంచ
A
ఉష్ణోగ్రతల వల్ల భారీగా మంచు కురిసే కాలంలోనూ ఈ సొరంగం దేశాలకు స్ఫూర్తిదాయకమని ఐరాస జనరల్‌ అసెంబ్లీ 78వ సభ
ద్వారా నిరాటంకంగా రాకపోకలకు వీలుంటుంది. అధ్యక్షుడు డెన్నిస్‌ఫ్రాన్సిస్‌అన్నారు.
వంతెన నిర్మాణ విశేషాలు..
ఈశాన్య రాష్ట్రాల్లో రూ.55,600 కోట్ల అభివృద్ధి పనులు
* సొరంగం నిర్మించడానికి 90 లక్షల ‘పనిగంటలు’
ప్రధాని నరేంద్రమోదీ అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌ సహా
పట్టింది. రోజుకు సగటున 650 మంది కూలీలు అయిదేళ్లపాటు
ఈశాన్య రాష్ట్రా ల్లో రూ.55,600 కోట్ల అభివృద్ధి పనులకు
పనిచేశారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వారసత్వ సంపద,
* 71వేల టన్నుల సిమెంటు, 5 వేల టన్నుల ఉక్కు దీనిలో అభివృద్ధి అనేవి జంట ఇంజిన్‌ సర్కారుకు మంత్రం వంటివని
వినియోగించారు. కొండలు పిండిచేయడానికి 800 టన్నుల పేలుడు అన్నారు.
పదార్థాలు వాడారు.
హుగ్లీ నదీగర్భంలో నిర్మించిన మెట్రోరైలును ప్రారంభించిన
* తవాంగ్‌- దిరాంగ్‌ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల
మోదీ
మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా
అవుతుంది. రోజుకు 3 వేల కార్లు, 2 వేల ట్రక్కులు తిరిగేందుకు దేశంలో తొలిసారిగా హుగ్లీ నదీగర్భంలో నిర్మించిన

సొరంగాలు సరిపోతాయి. ఎంత ఎత్తున్న సైనిక వాహనాలైనా మెట్రోరైలును మోదీ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి దానిలో

దీనిలో వెళ్లవచ్చు. ప్రయాణించారు. . దేశంలోని వేర్వేరు నగరాల్లో రూ.15,400 కోట్ల

Team AKS www.aksias.com 8448449709 


57
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
మెట్రో ప్రాజెక్టులను కూడా మోదీ ప్రారంభించారు. మహిళాభద్రతపై ధర్మాసనం ఫస్ట్‌క్లాస్‌కోర్టు తీర్పును సమర్థించింది.
మోదీ వ్యాఖ్యలను తృణమూల్‌ఖండించింది.
తెగల సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం
ఆన్‌లైన్‌బెట్టింగ్‌ప్రకటనల్లో నటించొద్దు త్రిపురలో వివిధ తెగల మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి
ఆన్‌లైన్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ ప్రకటనల్లో నటించొద్దని టిప్రా మోథా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య త్రైపాక్షిక
సెలెబ్రిటీలను కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో
ప్రాధికార సంస్థ(సీసీపీఏ) హెచ్చరించింది. వాటికి ప్రచారం చేస్తే ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. తాజా ఒప్పందంపై సంతకం
చట ్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్ గొ న ్నట్లే న ని స్పష్టంచేసింది. ద్వారా ప్రభుత్వం చరిత్రను గౌరవించిందని, గతంలో జరిగిన
ఇందుకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తప్పులను సరిదిద్దిందని, ప్రస్తుత వాస్తవాన్ని ఆమోదించిందని
హెచ్చరించింది. పబ్లిక్‌ గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌-1867 కింద బెట్టింగ్, అమిత్‌షా ఈ సందర్భంగా తెలిపారు. ‘‘మీ హక్కుల కోసం మీరు
గ్యాంబ్లింగ్‌లు పూర్తిగా నిషేధమని, అందువల్ల వీటిని దేశవ్యాప్తంగా ఎంతమాత్రం పోరాడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం
చాలా రాష్ట్రాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలుగానే గుర్తిస్తున్నట్లు ఇందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది’’ అని పేర్కొన్నారు.
పేర్కొంది. అయినప్పటికీ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్, యాప్స్‌ వీటిని ఈ ఒప్పందం కింద స్థానిక తెగల మధ్య చరిత్ర, నేల, రాజకీయ

కార్యకలాపాలు యువతపై సామాజికంగా, ఆర్థికంగా ఎంతో

S
ప్రోత్సహించేలా ప్రకటనలు ప్రసారం చేస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి

ప్రభావం చూపుతున్నట్లు గుర్తుచేసింది. కేవలం బెట్టింగ్, గ్యాంబ్లింగే


హక్కులు, ఆర్థిక వృద్ధి, గుర్తింపు సంస్కృతి, భాషకు సంబంధించి
నెలకొన్న అన్ని వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు
అంగీకారం కుదిరింది. దీనిపై ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ
K
కాకుండా చట్టపరంగా నిషేధించిన ఇతర ఏ కార్యకలాపాలకూ కూడా ఏర్పాటవుతుంది.
పచారం చేయకూడదని స్పష్టంచేసింది. ఈ నిబంధనలను
85 ఏళ్లు నిండిన వారికే పోస్టల్‌బ్యాలెట్‌
ఉల్లంఘిస్తే వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం-2019
ప్రకారం తయారీదారులు, ప్రకటనదారులు, ప్రచురణదారులు, ఎన్నికల్లో పోసల్
్ట ‌బ్యాలెట్‌సౌకర్యం వినియోగించుకోవడానికి
ఇదివరకున్న 80 ఏళ్ల అర్హ త ను కేంద్ర ప్రభుత్వం 85 ఏళ్ల కు
A
సామాజిక మాధ్యమవేదికలు, ఎండార్సర్స్, ఇతర భాగస్వాములపై
కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సీసీపీఏ హెచ్చరించింది. పెంచింది. ఈమేరకు ఎన్నికల నిబంధనలు 1961లోని రూల్‌27ఎ
క్లాజ్‌(ఇ)ని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌జారీచేసింది.
పరిచయం లేని మహిళను ‘డార్లింగ్‌’ అనడం లైంగిక ఇదివరకు 80 ఏళ్లు నిండిన వయోవృద్ధులు పోస్టల్‌బ్యాలెట్‌ద్వారా
వేధింపే ఇంటి వద్దే ఓటు వేయడానికి వీలుండేది. ఇకపై 85 ఏళ్ల పైబడిన

పరిచయం లేని మహిళను ‘డార్లింగ్‌’ అని పిలవడం వారికే ఈ సౌకర్యం వర్తించనుంది.

లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బల్క్‌డ్రగ్‌పార్కులకు ఊతం


పోర్టు బ్లె యిర్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జై సేన్‌గు ప్తా తీర్పు
బల్క్‌ డ్రగ్‌ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించాలనే
వెలువరించారు. గతేడాది అండమాన్‌ నికోబార్‌లో ఓ మహిళా
లక్ష్యంతో ఈ బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించారు. క్రితం
కానిస్టేబులును ఉద్దేశించి మద్యం మత్తులో ఉన్న జనక్‌రామ్‌ అనే
ఏడాది బడ్జెట్లో రూ.900 కోట్లు కేటాయించినప్పటికీ, సవరించిన
వ్యక్తి ‘డార్లింగ్‌’ అని పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళా
అంచనాల ప్రకారం చూస్తే... ఇది రూ.85 కోట్లు మాత్రమే ఉంది.
కానిస్టేబులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన
దీంతో పోల్చితే ఈసారి అధికంగా నిధులు అందించాలని ప్రభుత్వం
నార్త్‌ - మిడిల్‌ అండమాన్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టు అతడిని దోషిగా తేల్చి
నిర్ణయించిందని స్పష్టమవుతోంది. అదే విధంగా ఫార్మా పరిశ్రమ
మూడు నెలల జైలుశిక్ష విధించింది. నిందితుడు కలకత్తా హైకోర్టులో
అభివృద్ధికి కూడా గతంతో పోల్చితే ఎంతో అధికంగా రూ.1300
పిటిషను దాఖలు చేశాడు. విచారణ జరిపిన జస్టిస్‌ జై సేన్‌గుప్తా
కోట్లు కేటాయించారు. వైద్య పరికరాల తయారీ పార్కుల కోసం

Team AKS www.aksias.com 8448449709 


58
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
రూ.150 కోట్లు ప్రతిపాదించారు. వైద్య పరికరాల క్లసర
్ట లో
్ల మౌలిక భారత్‌లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస ్థ
సదుపాయాల కల్పనకు రూ.40 కోట్లు ఇవ్వటానికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్‌గేమింగ్‌సొల్యూషన్స్‌
సిద్ధమైంది. చౌకగా జనరిక్‌ మందులు అందించే ‘జన ఔషధి’ ప్రైవేట్‌లిమిటెడ్‌కు వరల్డ్‌లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉంది.
పథకానికి రూ.285 కోట్లు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ఇది ఆన్‌లైన్‌ గేమింగ్, క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంది.
ఔషధ, ఆరోగ్య రంగాలకు సానుకూలమని విశ్లేషిస్తున్నారు. ‘ఫ్యూచర్‌గేమింగ్‌’ సంస్థ సిక్కిం లాటరీలకు ప్రధాన పంపిణీదారుగా
వ్యవహరిస్తోంది. తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లోని వివిధ
అత్యధిక ఎలక్టోరల్‌బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తి
రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మార్టిన్‌స్నేహితులుగా ఉన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్‌ బాండ్ల ను
కొనుగోలు చేసిన వారి పేర్లు ఎన్నికల కమిషన్‌ బహిర్గ త ం
దక్షిణాసియాలో తొలి ఏవియేషన్‌స్కూల్‌ఏర్పాటు
చేయగానే ‘ఫ్యూచర్‌గేమింగ్‌అండ్‌హోటల్‌సర్వీస్‌’ పేరు అందరినీ విమానాశ్రయాలు.. విమానయాన సంస్థల్లో మానవ
ఆకర్షించింది. ఆ సంస్థే 2024 జనవరి వరకు అత్యధికంగా వనరులకు పెరుగుతున్న అవకాశాలను పరిగణనలోకి తీసుకున్న
రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు తేలింది. జీఎంఆర్‌ సంస్థ, విమానాల నిర్వహణ ఇంజినీరింగ్‌ (ఏఎంఈ)
దీంతో ఇప్పుడు ఆ సంస్థ యజమాని,లాటరీ కింగ్‌ శాంటియాగో కోర్సును ప్రవేశపెట్టింది. ఇందుకోసం శంషాబాద్‌ విమానాశ్రయ

నిధులు సమకూర్చే స్థాయికి చేరుకున్నారు.


S
మార్టిన్‌పేరు చర్చనీయాంశంగా మారింది. ఒక కూలీగా జీవితాన్ని
ప్రారంభించిన వ్యక్తి భారత్‌లో రాజకీయ పార్టీలకు అత్యధికంగా
ప్రాంగణంలో ఏవియేషన్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. నాలుగేళ్ల
సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సును జూన్‌లో ప్రారంభించనుంది.
ఇంటర్‌లో గణితం, భౌతిక-రసాయన శాస్త్రాలు చదివి 50%
మార్కులతో పాసైన విద్యార్థులు ఈ కోర్సు చదివేందుకు అర్హులు.
K
మయన్మార్‌లో కూలీగా..
వీరికి అర్హత పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణుల్లో 200 మందికి ప్రవేశాలు
శాంటియాగో కంపెనీకి చెందిన వెబ్‌సై ట్‌లో మార్టిన్‌
ఇవ్వనున్నారు. దక్షిణాసియాలో ఇది తొలి ఏవియేషన్‌స్కూల్‌అని
వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వివరాలున్నాయి. పశ్చిమ
జీఎంఆర్‌ఏరో టెక్నిక్‌అకౌంటబుల్‌మేనేజర్, స్కూల్‌వైస్‌ప్రెసిడెంట్‌
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మార్టిన్‌తొలినాళ్లలో
అశోక్‌గోపీనాథ్‌తెలిపారు.
A
మయన్మార్‌లో కూలీగా పనిచేశారు. 1988లో భారత్‌కు తిరిగి
వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. దానిని హమారా సంవిధాన్‌హమారా సమ్మాన్‌సదస్సు
కర్ణాటక, కేరళకు విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్‌కు రాజస్థాన్లో
‌ ని బికనేర్‌లో ‘హమారా సంవిధాన్‌ హమారా
మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారం సమ్మాన్‌’ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన సుప్రీంకోర్టు
ప్రారంభించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ మాట్లాడుతూ
* కొ న్నా ళ ్ల కు భూ టా న్ , నే పా ల్ ‌లో కూ డా త న దేశంలో సమానత్వానికి పరస్పర సోదర భావం అవసరమని
కార్యకలాపాలను విస్తరించారు. స్థిరాస్తి, నిర్మాణం, టెక్స్‌టైల్, ఆతిథ్య అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఒకరినొకరు గౌరవించుకోవాలి.
రంగాల్లోకి అడుగుపెట్టారు. 2003లో లాటరీలను తమిళనాడు పౌరుల గౌరవం అనేది రాజ్యాంగ నిర్మాతల మదిలో అత్యంత
ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఆయన చేసిన మోసాలతో అక్కడి ముఖ్యమైన అంశంగా ఉండేది. రాజ్యాంగ డ్రాఫ్టింగ్‌ కమిటీ
ప్రజలు ఇప్పటికీ ‘మార్టిన్‌లాటరీ’ని మరిచిపోలేదు. ఆదాయపుపన్ను ఛైర్మన్‌గా బాబా సాహెబ్‌అంబేడ్కర్‌.. న్యాయ వ్యవస్థలో విలువలు,
శాఖ అధికారుల విచారణ నేపథ్యంలో 2019లో కోయంబత్తూరులో స్వేచ్ఛ, సమానత్వం, సుహృద్భావ స్ఫూర్తి, పౌరుల గౌరవం వంటి
మార్టిన్‌ నిర్వహించే కళాశాలకు చెందిన ఓ అకౌంటెంట్‌ మృతి అంశాలకు రాజ్యాంగం ద్వారా హామీ ఇచ్చారు. పరస్పర సోదర
అప్పట్లో సంచలనం సృష్టించింది. భావం అనేది సమానత్వాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది.
ప్రజలందరూ సుహృద్భావాన్ని, సోదరతత్వాన్ని ప్రోత్సహించాలి.
* ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ లాటరీ ట్రేడ్‌ అండ్‌
తమ వ్యక్తిగత జీవితంలో ఇటువంటి భావనలను స్వీకరించాలి అని
అలైడ్‌ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్‌వ్యవహరిస్తున్నారు.
జస్టిస్‌చంద్రచూడ్‌పేర్కొన్నారు.

Team AKS www.aksias.com 8448449709 


59
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

13. చరిత్ర సంస్కృతి


శిలలపై అలనాటి చిత్రాలు! కాలం నుంచే వాద్‌నగర్‌ ఉనికిలో ఉందని నిర్ధారణ అయితే,
భారత్‌లో 5,500 ఏళ్ల నుంచి మానవ నాగరికత విరాజిల్లుతున్నట్లు
ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌ జిల్లా బేరీనాగ్‌లో చారిత్రక
లెక్క.
పూర్వయుగం నాటి ఓ గుహలో శిలాచిత్రాలు వెలుగుచూశాయి.
మొత్తం 11 మంది మనుషుల బొమ్మలు వాటిలో కనిపించాయి. అమెజాన్‌అడవుల్లో బయటపడిన అతి పురాతన నగరం
అందులో స్త్రీ పురుషులిరువురూ ఉన్నారు. ఈ శిలాచిత్రాలు 4000-
రెండు వేల సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా
6000 ఏళ్ల క్రితం నాటివిఅయ్యుంటాయని భారత పురావస్తు సర్వే
ఉండి ఆ తర్వాత మరుగునపడిన ఓ పురాతన నగరం ఇటీవల
(ఏఎస్‌ఐ) అధికారి ఒకరు తెలిపారు.
అమెజాన్‌ అడవుల్లో బయటపడింది. పురాతత్వ శాస్త్రవేత్త లు
వాద్‌నగర్‌లో క్రీ.పూ. 800 ఏళ్లనాటి మానవ ఆవాస ఈక్వెడార్‌లో దీనిని గుర్తించినట్లు ‘ది జర్నల్‌సైన్స్‌’ పత్రిక పేర్కొంది.
ఆనవాళ్లు 2015లో లేజర్‌ సాంకేతికతతో ఈ ప్రాంతాన్ని విశ్లేషించారు. ఆ
ఫలితాలను తాజాగా ప్రచురించారు. ఒకప్పుడు ఇక్కడ రోడ్లను

నాటి మానవ ఆవాస ఆనవాళ్ లు బయటపడ్డాయి. ఐఐటీ-

S
గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో క్రీస్తుపూర్వం 800 సంవత్సరం

ఖరగ్‌పూ ర్, భారత పురాతత్వ సంస్థ (ఏఎస్‌ఐ ), భౌతికశాస్త్ర


ప్రయోగశాల (పీఆర్‌ఎల్‌), జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయం
ప్రణాళిక ప్రకారం నిర్మించినట్లు చెబుతున్నారు.

* క్రీస్తుపూర్వం 500 నుంచి క్రీస్తుశకం 300-600 వరకు


ఉపానో ప్రజలు ఈ ప్రాంతంలో జీవించినట్లు భావిస్తున్నారు. స్థానిక
K
(జేఎన్‌యూ), దక్కన్‌కాలేజ్‌లకు చెందిన పరిశోధకులు వాద్‌నగర్‌ మట్టి దిబ్బలపై 6 వేల ఇళ్లు, భవనాలు నిర్మించారని.. చుట్టూ
పురాతత్వ తవ్వకాలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ వ్యవసాయ క్షేత్రాలుండేవని చెబుతున్నారు.
ప్రాంతంలో మూడు వేల ఏళ్లుగా వివిధ రాజ్యాల ఉత్థానపతనాలు * ఈ ప్రాంతంలో రోడ్లు 33 అడుగుల వెడల్పుతో, దాదాపు
సంభవించాయనీ, అనావృష్టి వంటి వాతావరణ వైపరీత్యాల వల్ల 20 కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు ఆధారాలున్నాయి. కనీసం 10
A
మధ్యాసియా తెగలు పదేపదే ఈ రాజ్యాలపై దాడులు చేశాయనీ వేల నుంచి 30 వేల మంది ఇక్కడ నివసించేవారని ఆంటోనే
తెలిపారు. డోరిసన్‌ అనే శాస్త్రవేత్త అంచనా వేశారు. ఇక్కడ మొత్తం ఐదు
* వాద్‌నగర్‌.. ప్రధాని మోదీ జన్మసల
్థ ం. ఇక్కడ తవ్వకాలలో ప్రాంతాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇళ్లను చెక్కతో
ఏడు సాంస్కృతిక దశలు బయటపడ్డాయి. అవి- ప్రాచీన బౌద్ధ, నిర్మించారని పేర్కొన్నారు. వీటిలో నిప్పు ఉంచడానికి ప్రత్యేక
మౌర్య, ఇండో-గ్రీక్, శక-క్షాత్రప, హిందూ సోలంకి, దిల్లీ సుల్తాన్-
‌ ప్రదేశాల్లో రంధ్రాలను గుర్తించారు. దాదాపు వెయ్యేళ్ల క్రితం ఈ
మొఘల్, గైక్వాడ్‌-బ్రిటిష్‌ వలస పాలన కాలాలకు చెందినవి. నగరం అదృశ్యమైనట్లు భావిస్తున్నారు. కాగా ఇరవైఏళ్ల క్రితం ఇక్కడ
తవ్వకాల్లో పురాతన బౌద్ధారామ చిహ్నాలు, యవన (గ్రీకు) రాజు మట్టిదిబ్బలు, పూడుకుపోయిన రోడను
్ల స్టీఫెన్‌రోస్న్
టై ‌అనే శాస్త్రవేత్త
అపోలోడాటస్‌కాలంనాటి నాణేల ముద్రణ అచ్చులు బయల్పడ్డాయి. గుర్తించారు. కాకపోతే అక్కడ నగరం ఉంటుందని ఊహించలేదు.
మట్టిపాత్రలు, ఇనుము, బంగారం, వెండి, రాగి వస్తువులు, పూసల వేల ఏళ్లనాటి ఏనుగు భారీ దంతం లభ్యం
గాజులు కూడా కనిపించాయి.
అమెరికాలోని నార్త్‌ డకోటాలో బొగ్గు గని కార్మికులకు
* భారత్‌లో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మానవులు మంచుయుగం నాటి ఏనుగు (మమూత్‌) భారీ దంతం లభ్యమైంది.
నివసిస్తున్న ఏకైక నగరం వాద్‌నగరేనని తేలింది. వివిధ కాలాలనాటి బ్యూలాలోని ఫ్రీడం గనిలో దొరికిన 10,000 ఏళకు
్ల పైగా వయసున్న
పురావస్తు అవశేషాలు ఇలా ఒక్కచోటనే చెక్కుచెదరకుండా ఈ దంతం 7 అడుగుల పొడవుంది. పురాతన జంతుశాస్త్ర
కనిపించడమూ విశేషం. నిజానికి వాద్‌నగర్‌క్రీస్తుపూర్వం 1400 పరిశోధకుడు జెఫ్‌ పెర్సన్‌ ప్రాంతాన్ని చేరుకుని ఈ దంతాన్ని
నుంచే- అంటే హరప్పా నాగరికత మలి దశ నుంచే మానవ పరీక్షించారు.
ఆవాసంగా నిలుస్తుండవచ్చు. హరప్పా లేదా సింధు నాగరికత

Team AKS www.aksias.com 8448449709 


60
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్
ఏప్రిల్ - 2024

Free BookLet Telugu


UPSC / APPSC / TSPSC
Coaching & Test Series
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

14. తెలంగాణ
ఆర్టీసీకి ఐదు జాతీయ అవార్డులు అందించే ప్రొవిడెన్స్‌ఇండియా, హైదరాబాద్‌ఇన్నోవేషన్‌కేంద్రానికి
నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. 2020లో ఇక్కడ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కి
కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థకు ప్రస్తుతం 1,400 మంది
జాతీయస్థాయిలో ఐదు నేషనల్‌బస్‌ట్రాన్స్‌పోర్ట్ ఎక్సలెన్స్‌అవార్డులు
ఉద్యోగులున్నారు. రెండేళ్లలో ఈ సంఖ్య 4,000 కు చేరుతుందని
దక్కాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌
ప్రొవిడెన్స్‌ ఇండియా సీఈఓ రాడ్‌ హాచ్‌మన్‌ తెలిపారు. 5 లక్షల
స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా
చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని
ఈ అవార్డు లు ప్రకటిస్తోంది. 2022-23సంవత్సరానికిగాను
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ప్రారంభించారు.
రహదారి భద్రతలో, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్‌
జనరేటివ్‌ ఏఐ (కృత్రిమ మేధ), క్లౌడ్‌ సొల్యూషన్స్, ప్రాసెస్‌
విభాగంలో, సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరీలో, సాంకేతికతతో
ఆటోమేషన్, గ్లోబల్‌ కవరేజీ వంటి సాంకేతికతలతో, అమెరికా
ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు ప్రథమ స్థానం
ఆరోగ్య రంగ వ్యవస్థకు ఈ కేంద్రం సహకారం అందిస్తుందని
సాధించగా, అర్బన్‌ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.

S
దిల్లీలో అవార్డు ల ను అందించనున్నట్ లు ఏఎస్‌ఆ ర్‌టీ యూ
ప్రకటించింది. ప్రజారవాణా వ్యవస్థలో టీఎస్‌ఆర్టీసీ దేశానికే రోల్‌
మోడల్‌గా నిలిచిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌పేర్కొన్నారు.
చెప్పారు. చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ బీజే మూర్‌ మాట్లాడుతూ
రోగులకు 24×7 సేవలకు అవసరమైన సాంకేతికతను తాము
అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రొవిడెన్స్‌ ఇండియా కంట్రీ హెడ్‌
K
మురళీ కృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్‌కార్యాలయం ఆవిష్కరణల
జాతీయ పురస్కారాలు అందుకున్న టీఎస్‌ఆర్టీసీ హబ్‌గా నిలుస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. రహదారి భద్రత, ఐదేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహార లోపం!
ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత
రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు కుటుంబాల్లో సరైన
వినియోగం, తదితర కేటగిరిల్లో ఐదు జాతీయ పురస్కారాల్ని సొంత
A
పౌష్టికాహారం అందక బలహీనంగా మారుతున్నారు. పరిపాలన
చేసుకుంది. దిల్లీలోని ఇండియా హ్యాబిటాట్‌ సెంటర్‌లో జరిగిన
లోపాలు, సకాలంలో సరకులు అందించలేని పరిస్థితులు, నెలల
నేషనల్‌పబ్లిక్‌బస్‌ట్రాన్స్‌పోర్ట్‌ఎక్స్‌లెన్స్‌అవార్డులను ఆర్టీసీ ఎండీ
తరబడి బిల్లులు మంజూరు చేయకపోవడంతో అంగన్‌వా డీ
వీసీ సజ్జనార్‌నేతృత్వంలోని అధికారుల బృందం అందుకుంది. ఈ
కేంద్రాల్లోనూ కడుపునిండా భోజనం పెట్టే పరిస్థితుల్లే కుం డా
అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌
పోయాయి. సరైన పోషకాలు అందకపోవడంతో ఎత్తుకు తగిన
రోడ్‌ట్రాన్స్‌పోర్ట్‌అండర్‌టేకింగ్స్‌(ఏఎస్‌ఆర్టీయూ) అందించింది.
బరువు.. వయసుకు తగిన ఎత్తు పెరగక శారీరకంగా బలహీనంగా
2022-23 ఏడాదికి గాను ఐదు జాతీయస్థాయి పురస్కారాలు
మారుతున్నారు. మహిళాశిశు సంక్షేమశాఖ నెలకోసారి అంగన్‌వాడీ
టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. అవార్డుల ప్రదానోత్సవానికి ఏఎస్‌ఆర్టీయూ
కేంద్రాల్లో నమోదైన 5 ఏళ్లలోపు చిన్నారుల అభివృద్ధి సూచీలను
అధ్యక్షుడు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ కార్యదర్శి
పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల 18.93 లక్షల మంది
అనురాగ్‌ జైన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐదు జాతీయ
చిన్నారుల బరువు, ఎత్తు వివరాలు నమోదు చేసినప్పుడు దాదాపు
స్థాయి అవార్డులు దక్కడం సంస్థకు ఎంతో గర్వకారణమని, సంస్థ
17.74 శాతం మంది తక్కువ బరువుతో బక్కగా, బలహీనంగా
ఉద్యోగులకు ఈ పురస్కారాలను అంకితం చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ
ఉన్నట్లు వెల్లడైంది. వీరిలో 3.89శాతం మంది (దాదాపు 74వేలు)
వీసీ సజ్జనార్‌ప్రకటించారు.
అత్యంత బలహీనంగా ఉన్నారని వెంటనే అదనపు పోషకాహారం
హైదరాబాద్‌లో ప్రొవిడెన్స్‌ఇండియా అవసరమని గుర్తించింది. వీరిలోనూ మూడేళ్లలోపు చిన్నారులు
ఆరోగ్య సంరక్షణ విభాగానికి సాంకేతిక పరిష్కారాలను ఎక్కువ ఉన్నట్లు సర్వేలో తెలిసింది.

Team AKS www.aksias.com 8448449709 


62
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
పప్పు, నూనె, పాలు అందక.. మాట్లాడారు. ఈ సేవా కేంద్రాల వల్ల కేసుల దశను ఎప్పటికప్పుడు

రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన తెలుసుకొనే వీలుంటుందన్నారు. డిజిటలైజేషన్‌ప్రక్రియను పైలట్‌

చిన్నారులు దాదాపు 19.29 లక్షల మంది ఉన్నారు. మూడేళ్లలోపు ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాలను ఎంపిక చేసి తీసుకొస్తున్నామని,

చిన్నారులకు జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సూచించిన మొదట హనుమకొండలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఒక్కరోజే

మార్గదర్శకాల మేరకు శిశు సంక్షేమశాఖ బాలామృతం అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,43,382 కేసులను లోక్‌అ దాలత్‌ ద్వారా

దీంతోపాటు నెలకు 16 గుడ్లు, 3-6 ఏళ్ల లో పు చిన్నారులకు పరిష్కరించడం శుభసూచకమని చెప్పారు.

భోజనం, స్నాక్స్, పాలు, రోజుకి ఒకటి చొప్పున నెలకు 30 గుడ్లు తెలంగాణలో ఇందిరమ్మ పథకం ప్రారంభం
ఇస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన
గవర్నర్‌తమిళిసై రాజీనామా ప్రజాదీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌పాల్గొన్నారు.

గవర్నర్‌తమిళిసై సౌందరరాజన్‌తన పదవికి రాజీనామా రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే

చేశారు. పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) పదవికి ఆలోచనతో ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ

సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

S
ద్రౌపదీ ముర్ముకు పంపించారు. ఆమె 2019 సెప్టెంబరు 1న
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021 ఫిబ్రవరి
16న పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు చేపట్టారు.
పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.5 లక్షల
ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి
3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామన్నారు. భద్రాచలంలోని
K
పోటీ చేసే అవకాశం వ్యవసాయ మార్కెట్‌యార్డు మైదానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని
రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క,
తమిళిసై తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా ర ని గత
మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ఆవిష్కరించారు.
కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా లోక్‌సభ
జిల్లాకు చెందిన ఆదివాసీ, గిరిజన మహిళలు 21 మందికి ఇళ్ల
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో తన పదవికి ఆమె
A
మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
రాజీనామా సమర్పించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా
రాజ్‌భవన్‌లో బస చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రాజీనామా నాగరాజు సురేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
అంశాన్ని ఆమె ప్రస్తావించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు కరీంనగర్‌ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన డాక్టర్‌
సమాచారం. నాగరాజు సురేంద్ర(కలం పేరు ఎలనాగ)కు ‘గాలిబ్‌ నాటి

కేసులు వేగంగా పరిష్కరించేందుకు కోర్టుల సంఖ్య పెంపు కాలం’ అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ
పురస్కారం(2023) లభించింది. ఈ మేరకు సాహిత్య అకాడమీ
న్యాయస్థానాల్లో పెద్ద సంఖ్యలో కేసులు అపరిష్కృతంగా
ప్రకటించింది. 1953లో ఎలగందుల గ్రామంలో జన్మించిన
ఉ ంటున్నా య ని . . అ ం దు కే న్యా య స్ థా నా ల స ం ఖ ్య ను
ఈయన వృత్తిరీత్యా డాక్టరైనా ప్రవృత్తి రీత్యా కవి, రచయిత,
ఎప్పటికప్పుడు పెంచుతున్నామని, ఈ క్రమంలో కేసులను వేగంగా
అనువాదకుడు, విమర్శకుడు. 1980 నుంచి 1986 వరకు
పరిష్కరించేందుకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
నైజీరియాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, తర్వాత 1989 నుంచి
జస్టిస్‌ ఆలోక్‌ అరాధే న్యాయమూర్తులు, న్యాయవాదులకు
2012 వరకు ఏపీ వైద్య విధాన పరిషత్‌లో పనిచేసి రాష్ట్రస్థాయి
సూచించారు. ఆయన హనుమకొండ, వరంగల్‌జిల్లా న్యాయస్థానాల
అధికారిగా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో
ప్రాంగణంలో ఏసీబీ, సీనియర్‌ సివిల్‌ కోర్టు, ఈసేవా కేంద్రాలు,
నివాసముంటున్నారు. ఎన్నో అనువాద రచనలు చేశారు. అందులో
డిజిటలైజేషన్‌కేంద్రాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఒకటైన ‘గాలిబ్‌ నాటి కాలం’ అనే రచనను కేంద్ర సాహిత్య
అనంతరం బార్‌ అసోసియేషన్లు ఏర్పాటు చేసిన సమావేశంలో
అకాడమీ అవార్డు వరించింది. ఉన్నత పాఠశాల స్థాయి నుంచే

Team AKS www.aksias.com 8448449709 


63
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
ఆయన రచనలు ప్రారంభించారు. వివిధ ప్రక్రియల్లో, అనువాదంలో చేసిన సిఫార్సును, వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జనవరి 27న
దాదాపు 38 నవలలు ప్రచురితమయ్యాయి. గతంలో ఎన్నో జారీ చేసిన గెజిట్‌నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
పురస్కారాలు అందుకున్నారు.
* అధికరణ 171(5) ప్రకారం గవర్నర్‌తన అధికారాలను
స్టాన్‌ఫోర్డ్‌విశ్వవిద్యాలయం కేస్‌స్టడీగా హైదరాబాద్‌ వినియోగిస్తున్నప్పుడు మంత్రిమండలి సహకారం, సలహాలకు
మెట్రోరైలు ప్రాజెక్టు కట్టు బ డి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. అయితే,
మంత్రిమండలి సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హతలు, అనర్హతలను
* మెట్రో ప్రాజెక్ట్‌(హైదరాబాద్‌) విజయగాథను ప్రపంచ
పరిశీలించే అధికారం గవర్నర్‌కు ఉందని పేర్కొంది. అదనంగా
ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు,
అ వ స ర మై న ప త్రా లు , స మా చా రా న్ ని స మర ్ప ిం చా ల ని . .
ప్రాక్టీషనర్లకు ఒక కేస్‌స్టడీగా ఆ సంస్థ ప్రచురించే సోషల్‌ఇన్నోవేషన్‌
మంత్రిమండలి సిఫార్సులను పునస్సమీక్షించాలంటూ వెనక్కి
రివ్యూ (ఎస్‌ఎస్‌ఐఆర్‌) తాజా సంచికలో ప్రచురించింది. ఇది ఒక
పంపే అధికారమూ గవర్నర్‌కు ఉందని తేల్చిచెప్పింది.
భారతీయ మౌలిక వసతుల ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవంగా
ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ ) అభివర్ణించింది. * అ ధి క ర ణ 3 6 1 ప్ర కా ర ం గ వ ర ్న ర్ ‌కో ర్ టు కు
ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే జవాబుదారీకాదని స్పష ్ట త నిచ్చింది. గవర్నర్‌కు ఎలాంటి

లక్షణాలు తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార


మార్గాలను ఈ త్రైమాసిక జర్నల్‌ప్రచురిస్తుంది.
S
అనేక సమస్యలు, వాటిని అధిగమించడానికి కావాల్సిన నాయకత్వ ఉత్తర్వులు జారీ చేయడంలేదని పేర్కొంది. అయితే, పరిస్థితులు,
వాస్తవాల దృష్ట్యా రాజ్యాంగ నిబంధనల ప్రకారం తగిన చర్యలు
తీసుకుంటారని ఈ కోర్టు విశ్వసిస్తోందని తెలిపింది.గవర్నర్‌కోటా
K
కింద ఎమ్మెల్సీలుగా నియామకాలను గవర్నర్‌తిరస్కరించడాన్ని
* ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల విస్తృత అధ్యయనాల
సవాల్‌చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలు
గట్టిపోటీ నడుమ ఐఎస్‌బీ మేనేజ్‌మెంట్‌ ఆచార్యులు రామ్‌
దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ఆలోక్‌అరాధే,
నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టుపై
జస్టిస్‌జె .అనిల్‌కు మార్‌ల తో కూడిన ధర్మాసనం 73 పేజీల
క్షుణ్నంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్‌ఫోర్డ్‌విశ్వవిద్యాలయం కేస్‌
తీర్పును వెలువరించింది. అందులో పలు సుప్రీంకోర్టు తీర్పులను
A
స్టడీగా ఎంచుకుని ప్రచురించింది. పీపీపీ విధానంలో ప్రపంచంలోనే
ఉటంకించింది.
అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడంలో
హెచ్‌ఎ ంఆర్‌ఎ ల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి బృందం అసాధారణ శంషాబాద్‌విమానాశ్రయానికి జాతీయ పురస్కారం
నాయకత్వ ప్రతిభను కనబరిచిందని ఈ అధ్యయనంలో పేర్కొంది. శ ంషా బా ద్ ‌లో ని రా జీ వ్ ‌గాం ధీ అ ం త ర్ జా తీ య
ప్రైవేటు పెట్టు బ డులతో ప్రజాప్రయోజన ప్రాజెక్టు ల నిర్మాణం విమానాశ్రయం సిగలో మరో జాతీయ పురస్కారం చేరింది. ఈ
ఏవిధంగా సాధ్యమో దీనిద్వారా అవగతమవుతుందని వెల్లడించింది. మేరకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇటీవల దిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత వాణిజ్య భవన
విభాగ పోటీల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ను యాక్‌రెక్స్‌ హాల్‌ ఆఫ్‌
* గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియామకంలో వివాదానికి
ఫేమ్‌ జాతీయ పురస్కారం వరించింది. దీన్ని జీహెచ్‌ఐ ఏఎల్‌
సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దాసోజు
ప్రతినిధులు అందుకున్నారు. 2030 నాటికి కర్బన ఉద్గారాల
శ్రవణ్‌కు మార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్‌కో టా
రహిత విమానాశ్రయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని
ఎమ్మెల్సీలుగా భారాస హయాంలో మంత్రిమండలి చేసిన
జీహెచ్‌ఐఏఎల్‌ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు శంషాబాద్‌
సిఫార్సులను తిరస్కరిస్తూ గత ఏడాది సెప్టెంబరు 19న గవర్నర్‌జారీ
ఎయిర్‌పోర్ట్‌ అయిదు సార్లు నేషనల్‌ ఎనర్జీ లీడర్, తొమ్మిది సార్లు
చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అనంతరం జనవరి 13న
ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ యూనిట్, ఆరు సార్లు ఏసీఐ గ్రీన్‌
ప్రొఫెసర్‌కోదండరాం, ఆమిర్‌అలీఖాన్‌ల పేర్లతో కొత్త ప్రభుత్వం
ఎయిర్‌పోర్ట్‌పురస్కారాలను దక్కించుకుందన్నారు.

Team AKS www.aksias.com 8448449709 


64
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
11 వేల మందితో తైక్వాండో ప్రదర్శన ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ
పర్యటన సందర్భంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ను
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాలలో
కలిసి ఈ విషయంపై మాట్లాడారు. కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి
11 వేల మంది విద్యార్థినులు, మహిళలతో తైక్వాండో ప్రదర్శన
రచ్నాషా ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలోనూ
నిర్వహించారు. ఇండియా బుక్‌ఆఫ్‌రికార్డ్స్లో
‌ ఈ ప్రదర్శన చోటు
తెలంగాణ జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమెను కలిసి
దక్కించుకుంది. మహిళలకు ఆత్మరక్షణ ఎంతో అత్యవసరమని
విన్నవించారు. దీంతో కేంద్రం స్పందించి ఐఐహెచ్‌టీని మంజూరు
గుర్తించిన జిల్లా జడ్జి కుంచాల సునీత.. తైక్వాండో శిక్షకుడు
చేస్తూ సూత్రప్రాయ నిర్ణ య ం తీసుకున్నట్లు జాతీయ చేనేత
మనోజ్‌కు మార్‌ సహకారంతో జిల్లాలోని వివిధ పాఠశాలల
అభివృద్ధి కమిషనర్‌కార్యాలయం సమాచారం పంపింది. ఇందుకు
విద్యార్థినులు, వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగినులు కలిపి మొత్తం
అవసరమైన భూమి, భవన నిర్మాణాలు, మౌలిక వసతులు, బోధన,
14 వేల మందికి నెల రోజులుగా తైక్వాండో శిక్షణ ఇప్పించారు.
బోధనేతర సిబ్బంది నియామకాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే
తాజాగా 11 వేల మందితో ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి
జరపాలని సూచించింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి
కుంచాల సునీతకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి డాక్టర్‌
నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో
వసుధ ధ్రువపత్రం, పతకం అందజేశారు.
దీనిని నిర్వహించాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో జోధ్‌పుర్,
హైదరాబాద్‌నగరానికి మరో గుర్తింపు

S
పా త బ స్తీ లో ని ల క ్క గా జు ల కు జి యో గ్రా ఫి క ల్‌
ఇండికేషన్‌(జీఐ) గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్‌
సాలెం, వారణాసి, గువాహటి, బార్గా, ఫులియా, వెంకటగిరి, గడగ్,
చంపా, కన్నూర్‌లలో ఐఐహెచ్‌టీలు ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడ
ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
K
హలీమ్‌కు జీఐ ట్యాగ్‌దక్కగా.. తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో అయితే పోచంపల్లిలో స్థా పిం చాలని గత ప్రభుత్వం కేంద్ర
చేరాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌ లాడ్‌బజార్‌ లాక్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
గాజులను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు.
తెలంగాణలో గృహజ్యోతి పథకం ప్రారంభం
తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జీఐ రిజిస్ట్రీ
A
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు
జీఐ రిజిస్ట్రేషన్‌ ట్యాగ్‌ను ప్రకటించింది. తెలంగాణలో జీఐ ట్యాగ్‌
వాడే వినియోగదారులకు జీరో బిల్లుల జారీ ప్రారంభమైంది.
అందుకున్న 17వ ఉత్పత్తి ఇది.
రాష్ట్రవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శా ఖ మంత్రి భట్టి
* మొగలుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెబుతారు.
విక్రమార్క, పలువురు మంత్రులు ప్రజల ఇళ్లకు వెళ్లి స్వయంగా
లక్క గాజులకు రాజకుటుంబాల్లోని మహిళలు ఈ గాజులు
మీటరు రీడింగ్‌ తీసి జీరో బిల్లుల జారీ కార్యక్రమాన్ని వేడుకలా
ధరించేవారు. ఇప్పుడు వేడుకల్లో వీటిని ధరించడానికి మహిళలు
ప్రారంభించారు. బిల్లు అందుకున్న ప్రజలతో మాట్లాడి ఈ పథకంపై
ఇష్టపడుతున్నారులాడ్‌ బజార్‌లో మాత్రమే దొరికే లక్క గాజులకు
వారి స్పందనను తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో
జీఐ గుర్తింపు కోసం 2022లో క్రిసెంట్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌ ఆర్టిజన్స్‌
200 యూనిట్లలోపు కరెంటు వాడిన వినియోగదారులు 39.90
వెల్‌ఫేర్‌అసోసియేషన్‌దరఖాస్తు చేసింది. తెలంగాణ పరిశ్రమలు,
లక్షల వరకూ ఉండొచ్చని విద్యుత్‌పంపిణీ సంస(్థ డిస్కం)ల అంచనా.
వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించింది. 18 నెలల
ప్రజాపాలనలో మొత్తం 81 లక్షలకు పైగా కుటుంబాల వారు తమకు
పరిశీలన అనంతరం జీఐ ట్యాగ్‌ మంజూరైంది. త్వరలోనే
గృహజ్యోతి కింద ఉచిత కరెంట్‌కావాలని దరఖాస్తులిచ్చారు. వాటిని
ధ్రువీకరణ పత్రం రానుంది.
వడపోసిన అధికారులు తొలిదశలో 39.90 లక్షల మంది అర్హులని
తెలంగాణకుజాతీయ చేనేత సాంకేతిక సంస్థ మంజూరు తేల్చారు. రేషన్‌కార్డు, ఆధార్‌వివరాలు సేకరించి వినియోగదారుల
నమోదు ఇంకా కొనసాగుతున్నందున వచ్చేనెల అర్హుల సంఖ్య
తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక సంస్థ(ఐఐహెచ్‌టీ)
మరింత పెరుగుతుందని అంచనా. 200 యూనిటలో
్ల పు వాడినా...
ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర

Team AKS www.aksias.com 8448449709 


65
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank
రేషన్‌కార్డు లేదని బిల్లులు జారీ అవుతున్నవారికి కూడా వివరాలు అమెరికాకు చెందిన క్వాల్‌కమ్‌ సంస్థ 1.86 లక్షల డాలర్లను
సమర్పించేందుకు అవకాశమిచ్చినందున వెంటనే వారి నుంచి గ్రాంట్‌గా అందజేయనుంది. ఈ సొమ్ముతో మూడేళ ్ల పా టు
సొమ్ము వసూలుకు బలవంతపు చర్యలకు దిగవద్దని ప్రభుత్వం పరిశోధనలు కొనసాగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ
ఆదేశించినట్లు డిస్కం అధికారులు చెప్పారు. వారు తమ రేషన్‌కార్డు, మేరకు ప్రత్యేకంగా రూపొందించిన కృత్రిమమేధ ప్రయోగశాలను
ఆధార్‌కార్డుల నకళ్లతో సమీపంలోని విద్యుత్‌రెవెన్యూ కార్యాలయం క్వాల్‌కమ్ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లీండర్‌ వాన్‌ డోర్న్‌
లేదా మండల పరిషత్‌లేదా మున్సిపల్‌కార్యాలయంలో దరఖాస్తులు హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ ప్రయోగశాలలో పరిశోధనలు
సమర్పించాలని సూచించారు. వాటిని పరిశీలించి అర్హులైనవారిని చేసే విద్యార్థులు, ఆచార్యులకు ఇన్నోవేటర్‌ డెవలప్‌మెంట్‌ కిట్‌
జాబితాలో చేరుస్తారని తెలిపారు. పేరుతో ప్రాథమిక అవగాహన పరిజ్ఞానాన్ని అందజేస్తున్నామని
ట్రిపుల్‌ ఐటీ ఆచార్యులు రమేశ్‌ లోగనాథన్‌ తెలిపారు. వేర్వేరు
ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌తో క్వాల్‌కమ్‌ఒప్పందం
అంశాల్లో కృత్రిమ మేధ వినియోగం ద్వారా కొత్త ఆవిష్కరణలను
కృత్రిమమేధ ద్వారా మరిన్ని సృజనాత్మకమైన ప్రాజెక్టులు,
తెచ్చేందుకు పరిశోధకులు కృషి చేయనున్నారని ట్రిపుల్‌ ఐటీ
సాఫ్ట్‌వేర్‌లను రూపొందించేందుకు ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌కు
సంచాలకులు ప్రొఫెసర్‌పీజే నారాయణన్‌తెలిపారు.

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


66
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

15. ఆంధ్రప్రదేశ్
శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురు ఏపీ హైకోర్టు జడ్జీలు దాన్ని పరిగణనలోకి తీసుకొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కు చెందిన ముగ్గురు అదనపు చంద్రచూడ్‌నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న

న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనకు ఇప్పుడు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 217

ఆ ం ధ్ర ప్ర దే శ్ ‌ హై కో ర్ టు లో అ ద న పు న్యా య మూ ర్తు లు గా (1)కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి వీరిని ప్రస్తుతం

సేవలందిస్తున్న జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, పనిచేస్తున్న హైకోర్టుల్లో శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ

జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు, మధ్యప్రదేశ్‌ హైకోర్టు లో రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల్లో

సేవలందిస్తున్న జస్టిస్‌ దుప్పల వెంకటరమణలను శాశ్వత పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌హైకోర్టులో ఉన్న శాశ్వత న్యాయమూర్తుల

న్యాయమూర్తులుగా నియమించాలని ఏపీ హైకోర్టు కొలీజియం ఖాళీల సంఖ్య ఆధారంగానే జస్టిస్‌ దుప్పల వెంకటరమణను

2023 ఫిబ్రవరి 24న సుప్రీంకోర్టు కొలీజియానికి ప్రతిపాదించింది. మధ్యప్రదేశ్‌హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు
అందులో వెల్లడించింది.

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


67
ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ M.S. Shashank

గత గ్రూప్ 1, గ్రూప్ 2 లలో


అత్యుత్తమ ఫలితాలు సాధించిన సంస్థ

S
K
APPSC/TSPSC
A

గ్రూప్ 1, గ్రూప్ 2
English Medium / Telugu Medium
అడ్మిషన్లు జరుగుతున్నాయి

Team AKS www.aksias.com 8448449709 


68

You might also like