Professional Documents
Culture Documents
Aks Ias
Aks Ias
2024
Monthly
Booklet
S
K
A
ముందుమాట
S
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఉద్యోగం పొందాలంటే - ఆయా ప్రభుత్వ విధానాలు-పథకాలు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక,
భౌగోళిక, సామాజిక, సమకాలీన అంశాలపై లోతైన అధ్యయనం మరియు విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించుకున్న వారు
మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలరు.
K
పైన చెప్పబడిన అన్ని అంశాలను స్పృశిస్తూ, తెలుగులో లభించని సమాచారాన్ని 3600 కోణంతో సమగ్రంగా - ప్రిలిమ్స్,
మెయిన్స్ పరీక్షలకు ఉభయ తారకంగా, పరీక్షల డిమాండ్ కు తగ్గట్టుగా ఎ.కె.ఎస్. కరెంట్ ఎఫైర్స్ ప్రతి విభాగాన్ని ఆయా
నిష్ణాతులయిన విషయ నిపుణులచే రూపొందించి మీ ముందుకు తీసుకురావడమైనది.
A
ఢిల్లీ మరియు హైదరాబాద్ లోని అత్యుత్తమ ఫ్యాకల్టీచే గ్రూప్-1,2(ఎపిపిఎస్.సి/టిఎస్ పి ఎస్ సి) బ్యాచ్ లకు అడ్మిషన్లు
జరుగుచున్నవి, గ్రూప్-1 టెస్ట్ సీరీస్లు జరుగుచున్నవి. వివరాల కొరకు మా ఆఫీసునందు, ఈ-మెయిల్, ఫోన్ లేదా ఆన్ లైన్
ద్వారా సంప్రదించగలరు.
TSPSC విడుదల చేసిన గ్రూప్ 1 తో పాటు ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా సమగ్రంగా, పూర్తిగా పోటీ పరీక్షల
దృక్కోణం తో రూపొందించిన ప్రత్యేక బుక్ లెట్స్ అతి త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి, పాఠకులు గమనించగలరు.
M.S. Shashank
విషయ సూచిక
1. భారత రాజ్యాంగం - పరిపాలన...........................................................................................7-10
తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్విడుదల .....................................................................................7
జమిలి ఎన్నికలకు రామ్నాథ్కమిటీ ఏకగీవ్ర నివేదిక........................................................................7
ఉత్తరాఖండ్లో యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..........................................................................9
అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం-2019......................................................................................9
ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది : సుప్రీంకోర్టు.............................................9
రాష్ట్రాల ఆర్థిక నిర్వహణలో.. కేంద్రానికీ సంబంధం ఉంటుంది...........................................................10
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఐఏఎస్అధికారులతో కమిటీ..................................................................10
2.
S
ఆర్థిక వ్యవస్థ ..................................................................................................................11-12
నిరుద్యోగిత 3.1 శాతమే...........................................................................................................11
రేట్లు మళ్లీ అవే.........................................................................................................................11
K
త్వరలో ఆఫ్లైన్ఇ-రూపాయి లావాదేవీలు...................................................................................11
రిటైల్, ఎమ్ఎస్ఎమ్ఈలకూ కేఎఫ్ఎస్.........................................................................................11
2024-25పై ఆర్బీఐ అంచనాలు...............................................................................................11
పెరిగిన కేటాయింపులతో మేలు...................................................................................................12
A
3. అంతర్జాతీయ సంబంధాలు..............................................................................................13-17
గాజా కాల్పుల విరమణపై వీగిన అమెరికా తీర్మానం........................................................................13
అరుణాచల్ప్రదేశ్భారత్దేనన్న అమెరికా....................................................................................13
రష్యా దౌత్యవేత్తను బహిష్కరించిన స్లొవేనియా .............................................................................13
భారత సంతతికి చెందిన ఐర్లాండ్ప్రధాని రాజీనామా......................................................................13
వియత్నాం అధ్యక్షుడి రాజీనామా.................................................................................................13
ఇండోనేసియా అధ్యక్షుడిగా ఆ దేశ రక్షణమంత్రి.............................................................................13
గర్భవతులకు అబార్షన్లపై జాతీయ స్థాయిలో నిషేధానికి మద్దతు పలికిన ట్రంప్.....................................14
ఏడువేల కంటైనర్లలో..రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి.............................................................14
పుతిన్కొత్త రికార్డు! ................................................................................................................14
గాజాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు ..................................................14
బానిసల శ్రమతో అపార లాభాలు................................................................................................15
4. పర్యావరణం...................................................................................................................18-24
వేడెక్కుతున్న ఉత్తర భారతం.......................................................................................................18
S
పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం........................................................................................18
కునో నేషనల్ పార్క్లో పెరుగుతున్న చిరుత జనాభా .......................................................................19
K
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కోర్ ఏరియాలలో టైగర్ సఫారీని సుప్రీంకోర్టు నిషేధించింది.......................20
బ్రెజిలియన్ ఫ్లీ టోడ్- ప్రపంచంలోని అతి చిన్న కప్ప.......................................................................21
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్............................................................................................22
చిరుతపులి జనాభా స్థితిపై భారతదేశం నివేదిక..............................................................................23
A
ఉత్తర ఆకుపచ్చ అనకొండ: కొత్త పాము జాతులు...........................................................................24
6.
S
చందమామపై నిద్రాణ స్థితిలోకి అమెరికా ల్యాండర్. ......................................................................30
మొదలైంది.
S
స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో ఆ రాష్ట్రంలో హడావుడి
S
ఆర్టికల్324ఏ చేర్చాలి. దానివల్ల ఆర్టికల్243ఈ, 243యూలతో
S
స్వాతంత్య్రానంతరం యూసీసీని ఆమోదించిన తొలి రాష్ట్రంగా
ఉత్తరాఖండ్ నిలిచింది. దీనిపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
ఆనందం వ్యక్తం చేశారు. యూసీసీని అమలు చేయడం ద్వారా
మమతాబెనర్జీ, ఈ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని కేరళ
ముఖ్యమంత్రి విజయన్లు తెగేసిచెప్పారు.
S
శుభాకాంక్షలు చెప్పడంలో తప్పులేదు. రాజ్యాంగంలోని
ఆర్టికల్19(1)(ఏ) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది.
దీనిద్వారా ఆర్టికల్370 రద్దును విమర్శించే హక్కు ప్రతి పౌరుడికీ
ఎత్తివేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం అధికారాన్ని
ప్రశ్నిస్తూ కేరళ దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటేనే
రాష్ట్ర అభ్యర్థనను పరిశీలిస్తామంటూ అదనపు సొలిసిటర్జనరల్
K
ఉంటుంది. ఆర్టికల్రద్దు చేసిన రోజును బ్లాక్డేగా పేర్కొనడంద్వారా ఎన్.వెంకటరామన్ ఇదివరకు అందజేసిన నోట్పై ధర్మాసనం
హజం తన నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతి అభ్యంతరం తెలిపింది.
చర్యనూ సెక్షన్153ఏ ద్వారా అడ్డుకుంటే ప్రజాస్వామ్యం మనుగడ
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఐఏఎస్అధికారులతో కమిటీ
సాగించలేదు. చట్టబద్ధ నిరసనను తెలిపే హక్కు ఆర్టికల్19(1)(ఏ)
A
కల్పిస్తుంది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్య ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుపై
అది జాతీయ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది కనుక కమిటీకి మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి
సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రుణ సేకరణపై పరిమితి విధింపు కాంతిలాల్ దండే, ఎన్.గుల్జార్, పి.ఎస్.ప్రద్యుమ్న, హర్షవర్ధన్
విషయంలో తమ మధ్య నెలకొన్న విభేదాలను సంప్రదింపుల ద్వారా ఇందులో సభ్యులుగా ఉంటారు. సాధారణ పరిపాలన శాఖలో
పరిష్కరించుకోవాలని కేరళ, కేంద్ర ప్రభుత్వాలకు సూచించింది. డిప్యూటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బి.విజయలక్ష్మిని దీనికి కన్వీనర్గా
రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ రుణ సేకరణ నియమించారు. ఈ కమిటీ 30 రోజుల్లోగా నివేదిక అందజేయాలని
యత్నాలకు కేంద్రం అడ్డుతగులుతోందని ఆరోపిస్తూ కేరళ ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి ఆదేశించారు.
2. ఆర్థిక వ్యవస్థ
నిరుద్యోగిత 3.1 శాతమే పంట సాగు పెరుగుతుందని, తయారీలో లాభదాయకత, సేవల
మద్దతు కొనసాగగలదని, ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు
దేశంలో గత మూడేళ్లుగా నిరుద్యోగిత శాతం క్రమంగా
పుంజుకుంటాయ’ని ఆర్బీఐ అంచనా వేస్తోంది.
తగ్గుతూ వస్తోందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ
పరిధిలోని జాతీయ నమూనా సర్వే సంస్థ వెల్లడించింది. 15ఏళ్లు త్వరలో ఆఫ్లైన్ఇ-రూపాయి లావాదేవీలు
అంతకుమించిన వయసున్న శ్రామికుల్లో 2021లో 4.2శాతంగా
ఇంటర్నెట్ లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ
ఉన్న నిరుద్యోగిత 2022కి 3.6శాతానికి దిగివచ్చిందని, 2023లో
డిజిటల్ రూపాయి వినియోగదార్లు సులువుగా లావాదేవీలు
అది 3.1శాతంగా మాత్రమే ఉందని తెలిపింది. 2020లో
నిర్వహించుకునేందుకు వీలు కల్పించేలా కేంద్ర బ్యాంక్ డిజిటల్
కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
కరెన్సీ(సీబీడీసీ) నమూనా ప్రాజెక్టులో ఆఫ్లైన్ ఇ-రూపాయిని
క్రమంగా మెరుగుపడ్డాయని, ఆర్థిక కార్యకలాపాలు కూడా
ఆర్బీఐ భాగం చేస్తోంది.
విస్తృతమయ్యాయని సంస్థ పేర్కొంది.
S
అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో,
* ఆధార్ అనుసంధానిత చెల్లింపు వ్యవస్థ లో భద్రతా
ఫీచర్లను మరింత పెంచనున్నారు.
2024-25లో వృద్ధిరేటు 7%: ప్రైవేటు మూలధన అందజేయాల్సి ఉంటుంది. అంటే రుణ ఒప్పంద వివరాలను
వ్యయాలు మెరుగవడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సరళంగా, సులభంగా అర్థం చేసుకునేలా వారికి సమాచారాన్ని
S
K
A
3. అంతర్జాతీయ సంబంధాలు
గాజా కాల్పుల విరమణపై వీగిన అమెరికా తీర్మానం విరుద్ధ మై న కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న కారణంతోనే
ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్లోవేనియా విదేశాంగశాఖ మంత్రి
గాజాలో తక్షణ, సుస్థిర కాల్పుల విరమణకు పిలుపునిస్తూ
వెల్లడించారు. 2022లో ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం
ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన
ప్రారంభమైనప్పటి నుంచి ఈయూ దేశాలు రష్యా దౌత్యవేత్తలను
తీర్మానం వీగిపోయింది. అనుకూలంగా 11 దేశాలు ఓటు వేశాయి.
బహిష్కరిస్తూ వస్తున్నాయి.
చైనా, రష్యా వీటో చేశాయి. తాత్కాలిక సభ్యదేశం అల్జీరియా
తీర్మానాన్ని వ్యతిరేకించింది. గయానా గైర్హాజరైంది. తాము తక్షణ భారత సంతతికి చెందిన ఐర్లాండ్ప్రధాని రాజీనామా
కాల్పుల విరమణకు మద్దతు ఇస్తున్నామని, అయితే తీర్మానంలో భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో
వాడిన భాషపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని రష్యా పేర్కొంది. వరాద్కర్ (45) తన పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ
అంతర్ జా తీ య సమాజాన్ని అమెరికా తప్పుదోవ పట్టిస్తోందని అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత,
ఆరోపించింది. అమెరికా కూడా గాజా సంక్షోభానికి సంబంధించిన రాజకీయ కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వరాద్కర్
S
మూడు తీర్మానాలకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఫిబ్రవరి 20న 13
భద్రతా మండలి సభ్యుల మద్దతుతో అరబ్ దేశాలు ప్రవేశపెట్టిన
కాల్పుల విరమణనూ అగ్రరాజ్యం వ్యతిరేకించింది.
తెలిపారు. ఏడేళ్లుగా ప్రధానిగా ఉన్నప్పటికీ ఆ పదవికి సరిపోయే
వ్యక్తిని అనిపించడం లేదంటూ ఆయన తన రాజీనామా పత్రంలో
పేర్కొన్నారు. కొత్తగా ఎన్నుకునే నాయకుడు తన కంటే ఉన్నతంగా
K
అరుణాచల్ప్రదేశ్భారత్దేనన్న అమెరికా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వరాద్కర్ తండ్రిది
భారత్లోని ముంబయి కాగా, తల్లి ఐర్లాండ్దేశస్థురాలు. ఆయన
అరుణాచల్ ప్రదేశ్పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్ర
2017 నుంచి ఫైన్గాయెల్పార్టీకి అధ్యక్షత వహిస్తున్నారు. 38ఏళ్ల
రాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ
వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వరాద్కర్ దేశంలోనే
భారత్దే నని, ఈ విషయాన్ని ఏకపక్షంగా మార్చడానికి చైనా
తొలి ‘గే’ ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు.
A
చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పింది.
వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంట ఆక్రమణ యత్నాలను తాము వియత్నాం అధ్యక్షుడి రాజీనామా
ఖండిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ముఖ్య ఉప అధికార వియత్నాం అధ్యక్షుడు వో వాన్ తుఓంగ్( 54) తన
ప్రతినిధి వేదాంత్పటేల్వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కమ్యూనిస్టు
చైనా.. వాషింగ్టన్పై మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ను భారత పార్టీ ధ్రువీకరించింది. అవినీతికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారం
భూభాగంగా అమెరికా గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జరుగుతున్న నేపథ్యంలో వో వాన్ రాజీనామా చేశారు. వో వాన్
ప్రకటించింది. భారత్, చైనా సరిహద్దు విషయంలో వాషింగ్టన్కు చేసిన ఉల్లంఘనలు పార్టీని అప్రతిష్ఠపాలు చేశాయని కమ్యూనిస్టు
ఎలాంటి సంబంధం లేదని విమర్శించింది. స్వార ్థ పూ రిత పార్టీ పేర్కొంది. ఆయన 2023 మార్చిలో అధ్యక్ష పదవి చేపట్టారు.
భౌగోళిక రాజకీయాల కోసం అమెరికా ఇతర దేశాల కలహాలను అయితే వో వాన్ ఎలాంటి ఉల్లంఘనలు చేశారో పార్టీ స్పష్టంగా
ఉపయోగించుకుంటుందని ఆరోపించింది. పేర్కొనలేదు.
రష్యా దౌత్యవేత్తను బహిష్కరించిన స్లొవేనియా ఇండోనేసియా అధ్యక్షుడిగా ఆ దేశ రక్షణమంత్రి
యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల్లో ఒకటైన ఇండోనేసియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ
స్లొవేనియా రష్యా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఏడు రోజుల్లోగా రక్షణమంత్రి ప్రబోవో సుబియాంతో గెలుపొందినట్లు వెలువడిన
దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దౌత్య హోదాకు ఫలితాలు నిర్థారించాయి. ఆయనతో పోటీ పడిన ఇద్దరు మాజీ
S
నిషేధాన్ని డెమోక్రాట్లు సమర్థించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
డబ్ల్యూఏబీసీ రేడియోకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు
చేశారు. ‘15 వారాల గర్భ విచ్ఛిత్తిపై నిషేధానికి ప్రజలంతా
నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఉత్తరకొరియా నేత
కిమ్జోంగ్ ఉన్ తదితరులు ఉన్నారు. కాలపరీక్షను తట్టుకుని
నిలిచిన భారత్-రష్యా బంధం మరింత బలపడుతుందని మోదీ
K
మద్దతిస్తున్నారు. అదే దిశగా నేనూ ఆలోచిస్తున్నా. ఇది సరైనదే’ ఆశాభావం వ్యక్తంచేశారు. పాశ్చాత్య దేశాలు ఈ ఎన్నికలను ఒక
అని ట్రంప్పేర్కొన్నారు. మిథ్యగా కొట్టిపారేశాయి.
S
వంతు మంది లైంగిక దోపిడీకి ఎర అయ్యారు. వెట్టి చాకిరీ వల్ల
లాభాల్లో నాలుగింట మూడు వంతులు (17,300 కోట్ల డాలర్లు)
లైంగిక దోపిడీ ద్వారానే లభించాయి. లైంగిక దోపిడీకి గురైన ప్రతి
నౌకాదళం గుర్తించింది. దానిని రక్షించేందుకు ఐఎన్ఎస్కోల్కతా,
ఐఎన్ఎస్సుభద్రలతోపాటుసీ గార్డియన్డ్రోన్లను మోహరించింది.
ఆపరేషన్లో భాగంగా భారత తీరానికి దాదాపు 2,600 కిలోమీటర్ల
K
అయిదుగురిలో నలుగురు బాలికలు, మహిళలే. దూరంలో వాయుసేన తన ‘సి-17’ రవాణా విమానం ద్వారా రెండు
చిన్నపాటి సాయుధ బోటను
్ల కచ్చితమైన ప్రదేశంలో జారవిడిచింది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతానిదే మొదటి స్థానం: లైంగిక
మెరైన్ కమాండోలూ కిందికి దిగి.. దొంగల ఆటకట్టించారు.
దోపిడీ తర్వాత పరిశ్రమల్లో వెట్టిచాకిరీ రెండో స్థానం ఆక్రమిస్తోంది.
మొత్తం 17 మంది బందీలను విడిపించి.. 35 మంది సముద్రపు
2021లో ఈ తరహా దోపిడీ ద్వారా 3,500 కోట్ల డాలర్ల అక్రమ
A
దొంగలను అదుపులోకి తీసుకున్నారు. రూ.8 కోటకు
్ల పైగా విలువైన
లాభాలను గడించారు. సేవా రంగంలో 2,100 కోట్ల డాలర్లు,
37,800 టన్నుల సామగ్రితో కూడిన రుయెన్ను భారత్ తీరానికి
వ్యవసాయంలో 500 కోట్ల డాలర్లు, ఇంటి పనిలో 260 కోట్ల
తీసుకొస్తామని నేవీ తెలిపింది.
డాలర్ల లాభాలు వెట్టిచాకిరీ ద్వారా ఉత్పన్నమయ్యాయి. 2021లో
ఏ రోజు చూసినా 2.76 కోట్ల మంది కట్టుబానిసల్లా పనిచేశారని, పాలస్తీనా ప్రధానిగా ముస్తఫా
అయిదేళ్ల క్రితం కన్నా అది 10 శాతం ఎక్కువని ఐఎల్వో తెలిపింది.
పాలస్తీనా అథారిటీకి కొత్త ప్రధాని నియమితులయ్యారు.
వెట్టిచాకిరీ చేయించుకోవడంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం
తన వద్ద సుదీర్ఘ కాలంగా సలహాదారుగా ఉన్న మొహమ్మద్
అగ్రాసనం ఆక్రమించింది. తదుపరి స్థానంలో ఆఫ్రికా నిలుస్తోంది.
ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షుడు మహమూద్
భారీ ఆధిక్యంతో పుతిన్కు పట్టం అబ్బాస్నిరయ
్ణ ం తీసుకున్నారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణల
కోసం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకాన్ని
రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధ్యక్షుడు
చేపట్టారు. ఆర్థికవేత్త అయిన ముస్తఫా అమెరికాలోని వాషింగ్టన్
వ్లాదిమిర్పుతిన్కు దాదాపు 88% ఓట్లు లభించినట్లు తెలుస్తోంది.
యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనా విమోచన సంస్థ
24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం
(పీఎల్వో)లో సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకులో పలు
తేలింది. అసమ్మతి గళాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తూ 24
హోదాల్లో పనిచేశారు. ఇజ్రాయెల్పై దాడి అనంతరం ప్రధానిగా
ఏళ్ల పాలనను మరో ఆరేళ్లు కొనసాగింపజేసుకోవాలని పుతిన్
ఉన్న మొహమ్మద్ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రయత్నిస్తున్నారు. బలమైన ప్రత్యర్థులు గానీ, బహిరంగంగా
అవగాహన ఉంది. ప్రపంచం అణు యుద్ధం దిశగా వెళ్తుందని కార్యక్రమంలో ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్
నేను భావించడం లేదు. అదే సమయంలో మా అణు బలగాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో తక్షణమే
పూర్తి సిద్ధంగా ఉన్నాయి’ అని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్తో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని డిమాండు
చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని ఒక ప్రశ్నకు చేశారు. ‘‘భద్రతా మండలి అన్ని అంశాల్లో సమగ్ర సంస్కరణలు
S
సమాధానంగా చెప్పారు. అయితే ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు
అనుగుణంగా జరగాలని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్లో తమ
లక్ష్యాలను సాధించి తీరతామని, ప్రపంచ అణు సంఘర్షణ ముప్పుతో
చేపట్టడానికి 2000 సంవత్సరంలో జరిగిన మిలీనియం శిఖరాగ్ర
సమావేశంలో తీర్మానించుకున్నారు. ఇది జరిగి దాదాపు 25
ఏళ్లు అవుతోంది. సంస్కరణల కోసం ప్రపంచం, మన భవిష్యత్
తరాలు ఇంకెంత కాలం వేచి ఉండాలి’’ అని ఆమె ప్రశ్నించారు.
K
నిండి ఉన్నాయని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు.
సెప్టెంబరులో జరగనున్న కీలక శిఖరాగ్ర సమావేశం, లేదా వచ్చే
ఆపరేషన్ఇంద్రావతి ప్రారంభం: జైశంకర్ ఏడాది జరగనున్న ఐక్యరాజ్య సమితి 80 ఏళ్ల వార్షికోత్సవాల
నేర ముఠాల కార్యకలాపాలతో గత కొన్ని వారాలుగా సందర్భంగా సంస్కరణలను ఆమెదించాలని సూచించారు.
సంక్షోభ పరిస్థితులు నెలకొన్న కరీబియన్ దేశం హైతీలో ఉన్న * భద్రతా మండలి భవిష్యత్తు తరాల గొంతును
A
భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం మందుకు తీసుకు వెళ్లాలన్నారు. లేదంటే చారిత్రక అన్యాయాన్ని
తీసుకుంది. ‘ఆపరేషన్ ఇంద్రావతి’ అని పేరుతో పొరుగునే ఉన్న సరిదిద్దాలంటూ ఆఫ్రికాలో పెరుగుతున్న డిమాండు తీవ్రతరం
డొమినికన్ రిపబ్లిక్ దేశానికి భారతీయుల తరలింపు ప్రక్రియను అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. వీటో అధికారాన్ని
ప్రారంభించింది. ఈ విషయాన్ని వెల్లడించిన విదేశీ వ్యవహారాల ఉపయోగించి సంస్కరణల ప్రక్రియను అడ్డుకోవద్దని, నిర్మాణాత్మక
మంత్రి ఎస్.జైశంకర్ 12 మందిని తరలించినట్లు తెలిపారు. చర్చల కోసం మాత్రమే ఈ అధికారాన్ని వినియోగించాలని
దాదాపు 90 మంది భారతీయులు ఇక్కడ ఉన్నారు. సూచించారు. కొత్త గా భద్రతా మండలిలో చేరిన శాశ్వత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భూటాన్ ప్రధాని భేటీ సభ్యులపై వీటోని ఉపయోగించకూడదని ప్రతిపాదించారు. భారత
ప్రతిపాదనలకు జీ4లోని బ్రెజిల్, జర్మనీ, జపాన్ దేశాలు మద్దతు
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భూటాన్ ప్రధాని
తెలిపాయి. 193 సభ్యదేశాల వైవిధ్యత ప్రతిబింబించేలా ఐరాస
షెరింగ్ తోబ్గే దిల్లీలో భేటీ అయ్యారు. ద్వై పాక్షిక సంబంధాల
భద్రతామండలి కూర్పు ఉండాలని నొక్కిచెప్పాయి.
బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చలు జరిపారు. తోబ్గేతో తన
చర్చలు ఫలవంతంగా సాగాయని మోదీ వెల్లడించారు. భారత్-జపాన్భాగస్వామ్య వృద్ధిపై నిక్కై ఫోరమ్
* భారత్, బ్రెజిల్దిల్లీ వేదికగా రక్షణ, విదేశీ వ్యవహారాల భారత్-జపాన్భాగస్వామ్య వృద్ధిపై టోక్యోలో నిర్వహించిన
మంత్రుల స్థాయిలో ‘2+2’ చర్చలు నిర్వహించాయి. ఉగ్రవాదంపై సదస్సులో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్
పోరు సహా ఇంధనం, సాంకేతికత తదితర రంగాల్లో పరస్పర పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
S
భారత్చూ స్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.
బలోపేతమవడం సహజమేనని పేర్కొన్నారు. సమకాలీన
అవసరాలకు తగినట్టు గా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు
చేపట్టడం అత్యావశ్యకమని.. ఆ దిశగా దిల్లీ, టోక్యో ఐక్యంగా కృషి
K
జై శ ం క ర్ అ న్నా రు . వ్ యూ హా త ్మ క ం గా కీ ల క మై న ఇ ం డో - చేస్తున్నాయని చెప్పారు.
A
4. పర్యావరణం
వేడెక్కుతున్న ఉత్తర భారతం ఒక ముఖ్యమైన పరిణామంలో, పోబిటోరా వన్యప్రాణుల
అభయారణ్యం రక్షిత ప్రాంతంగా పేర్కొంటూ నోటిఫికేషన్ను
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా
ఉపసంహరించుకోవాలని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న
ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం
నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. మార్చి 13, 2024న,
క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి
న్యాయమూర్తులు BR గవాయ్ మరియు సందీప్ మెహతాతో
డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్త ర భారత్లో ఉష్ణోగ్రతల
కూడిన ద్విసభ్య ధర్మాసనం, అంతరించిపోతున్న ఒక కొమ్ము
తీరుతెన్నులను విశ్లే షించింది . ఉత్తరాది రాష్ట్రా ల్లో జనవరి
ఖడ్గమృగం యొక్క ప్రధాన ఆవాసంగా ఉన్న అభయారణ్యంను
నెలలో ఉష్ణోగ్రత కాస్త ఎక్కువ చల్లబడటం కానీ, కాస్త ఎక్కువ
డి-నోటిఫై చేయడానికి రాష్ట్రం తీసుకున్న తదుపరి చర్యలను వెంటనే
వెచ్చబడటం కానీ జరుగుతున్నా ఫిబ్రవరిలో మాత్రం సగటుకు
స్తంభింపజేయాలని ఆదేశించింది.
మించి ఉష్ణోగ్రత పెరుగుతోందని తేల్చింది. మార్చిలో కనపడాల్సిన
ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలోనే నమోదవుతున్నాయి. రాజస్థాన్లోనైతే 1998లో మొదటిసారిగా వన్యప్రాణుల అభయారణ్యంగా
S
ఫిబ్రవరి సగటు ఉష్ణోగ్రత జనవరి కన్నా 2.6 సెల్సియస్ డిగ్రీలు
ఎక్కువగా నమోదవుతోంది. ఉత్తరాన లద్దాఖ్, జమ్మూ-కశ్మీర్,
ఉత్తరాఖండ్ల తో సహా మొత్తం తొమ్మిది రాష్ట్రా ల లో జనవరి,
నోటిఫై చేయబడిన 26 ఏళ్ల తర్వాత, పోబిటోరాను డి-నోటిఫై
చేయాలంటూ అస్సాం క్యాబినెట్ మార్చి 10వ తేదీన చేసిన
తీర్మానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టు జోక్యం
K
ఫిబ్రవరి నెలల మధ్య 2 డిగ్రీల తేడా కనిపిస్తోంది. దీన్ని బట్టి చేసుకుంది. రక్షిత హోదాను ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర
పలు ఉత్త ర రాష్ట్రా ల్లో వసంతం అదృశ్యమైనట్లే భావించాల్సి ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న చర్యను పిటిషనర్లు వాదించారు.
వస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ డిసెంబరు-ఫిబ్రవరి మధ్య వన్యప్రాణుల జాతీయ బోర్డ్ ఆమోదం లేకుండా అభయారణ్యం
కాలంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుతోంది. శిలాజ ఇంధనాల నుండి చట్టవిరుద్ధం మరియు పరిరక్షణ ప్రయత్నాలకు ప్రమాదం
వాడకం వల్ల కర్బన ఉద్గారాలు పెరుగుతున్నందున 1850 నుంచి ఏర్పడింది.
A
భూగోళ సగటు ఉష్ణోగ్రత 1.3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. అస్సాం గ్రామస్తుల హక్కులను ఉదహరించింది
ఇంతవరకు నమోదైన వాతావరణ గణాంకాల ప్రకారం అత్యధిక
అభయారణ్యం యొక్క సరిహద్దులను గుర్తించడం మరియు
ఉష్ణ సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. 2030 కల్లా కర్బన
ఆక్రమణలను తొలగించడం నుండి ఉపశమనం కోరుతూ సుప్రీం
ఉద్గారాలను 43 శాతం తగ్గించకపోతే భూగోళం నిప్పుల కొలిమిలా
కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో, అస్సాం ప్రభుత్వం అసలు 1998
మారుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నోటిఫికేషన్ను క్యాబినెట్ ఆమోదం లేకుండా జారీ చేసినందున అది
పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సక్రమంగా లేదని వాదించింది. 1998కి ముందు ఈ ప్రాంతంలో
పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలోని నివసించే ప్రజల హక్కులు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన
బ్రహ్మపుత్ర దక్షిణ ఒడ్డున ఉంది. ఇది ఒక కొమ్ము గల ఖడ్గమృగం వారి హక్కులు పోబిటోరా నోటిఫై చేయక ముందు పూర్తిగా
యొక్క అత్యధిక సాంద్రతను కలిగి ఉంది. ప్రకృతి దృశ్యం మరియు పరిష్కరించబడలేదని రాష్ట్రం పేర్కొంది.
జంతుజాలానికి సంబంధించి సారూప్యతలు ఉన్నందున దీనిని అయితే ఈ వాదనలకు సుప్రీంకోర్టు బెంచ్ చలించలేదు.
తరచుగా 'మినీ కాజిరంగా' అని పిలుస్తారు. 2022లో జరిగిన స్థానిక జనాభా యొక్క హక్కులు చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ,
వార్షిక పక్షుల సర్వేలో, ఈ అభయారణ్యం 58 రకాల నీటి పక్షులకు క్లిష్టమైన వన్యప్రాణుల ఆవాసాలను మరియు ఖడ్గమృగం వంటి
ఆతిథ్యం ఇస్తున్నట్లు కనుగొనబడింది. ఇది మునుపటి సంవత్సరం అంతరించిపోతున్న జాతులను రక్షించాల్సిన అవసరాన్ని వారు
64 జాతుల రికార్డు కంటే తక్కువ. అధిగమించలేరని ఇది గమనించింది. రక్షిత హోదా యొక్క ఏదైనా
పోబిటోరాను డి-నోటిఫై చేయడానికి అస్సాం ప్రభుత్వం ప్రకటించారు. ఈ కొత్త లిట్టర్ భారతదేశంలో జన్మించిన మొత్తం
తీసుకున్న చర్య అపూర్వమైనదని మరియు తీవ్ర ఆందోళన చిరుత పిల్లల సంఖ్యను 13కి మరియు పార్క్లో మొత్తం చిరుత
అభయారణ్యం నుండి రక్షిత హోదాను కేంద్ర అధికారుల సెప్టెంబరు 2022లో 'ప్రాజెక్ట్ చీతా' ప్రారంభించినప్పటి
ఆమోదం లేకుండా స్వయంగా ఉపసంహరించుకోవాలని నుండి భారత గడ్డపై గామిని యొక్క లిట్టర్ నాల్గవ చిరుత జన్మని
కోరడం భారతదేశంలో ఇదే మొదటి ఉదాహరణ అని వారు సూచిస్తుంది. ఇది దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చిన చిరుతలకు
అభిప్రాయపడుతున్నారు. పుట్టిన మొదటి లిట్టర్ కూడా. గతంలో, నమీబియా చిరుతలు జ్వాల
S
నిర్ణయం ప్రమాదకరమైన దృష్టాంతాన్ని సెట్ చేస్తుందని పరిరక్షణ
సమూహాలు వాదించాయి, ఇది దేశవ్యాప్తంగా ఇతర క్లిష్టమైన
వన్యప్రాణుల ఆవాసాల కోసం రక్షణను వెనక్కి తీసుకోవడాన్ని
జ్వాల లిట్టర్స్: సక్సెస్ అండ్ ట్రాజెడీ
S
ఒ క వ న ్య ప్రా ణి ని పు ణు డు గ త ం లో ద క్షి ణా ఫ్రి కా
చిరుతలను సంభోగం కోసం ప్రవేశపెట్టడం లేదని ఆందోళనలను
కార్బెట్ టైగర్ రిజర్వ్లో అక్రమ నిర్మాణ కార్యకలాపాలు,
అనధికారికంగా చెట్ల నరికివేతపై ఉత్తరాఖండ్ మాజీ అటవీ మంత్రి
హరక్ సింగ్ రావత్, మాజీ డివిజనల్ అటవీ అధికారి కిషన్
K
పంచుకున్నారు మరియు చిరుతలను ఎందుకు అడవిలోకి వదలడం చంద్లను సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. ప్రజా విశ్వాసాన్ని
లేదని ప్రశ్నించారు. చిరుతలను నెలల తరబడి ఎన్క్లోజర్లకే అధికారులు చెత్త బుట్టలో పడేసి, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామనే
పరిమితం చేయడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు నెపంతో వాణిజ్య ప్రయోజనాల కోసం చెట్లను భారీగా నరికివేతకు
పాల్పడ్డారని ధర్మాసనం పేర్కొంది.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కోర్ ఏరియాలలో టైగర్
A
స్టేటస్ రిపోర్ట్ మరియు CBI ఇన్వెస్టిగేషన్
సఫారీని సుప్రీంకోర్టు నిషేధించింది
కార్బెట్ టైగర్ రిజర్వ్లో అక్రమ కట్టడాలు, చెట్ల నరికివేతపై
మార్చి 6, 2024న, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో
స్ టే ట స్ రిపోర్టు ను మూడు నెలల్లోగా ఇవ్వాలని సుప్రీం కోర్టు
చెట్ల నరికివేత మరియు అనధికారిక నిర్మాణ కార్యకలాపాలలో
ఆదేశించింది. అక్రమ నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించి
పాల్గొ న ్నందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని భారత సర్వోన్నత
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో రావత్, చంద్ల నివాసాలపై
న్యాయస్థా న ం మందలించింది. పార్క్లోని ప్రధాన ప్రాంతాల్లో
దాడులు చేసింది.
టైగర్ సఫారీలను పెరిఫెరల్ మరియు బఫర్ జోన్లలో మాత్రమే
అనుమతిస్తూ సుప్రీం కోర్టు నిషేధం విధించింది. టైగర్ సఫారీలపై మునుపటి వైఖరి
జాతీయ ఉద్యానవనాలలో టైగర్ సఫారీలను అంచనా వేయడానికి జనవరి 2024లో, జాతీయ ఉద్యానవనాలలో టైగర్
కమిటీ సఫారీలను ఏర్పాటు చేయాలనే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ
(NTCA) ప్రతిపాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది, "పర్యాటక-
దేశవ్యాప్తంగా జాతీయ పార్క్ లలోని బఫర్ లేదా అంచు
కేంద్రీకృత" విధానం కంటే "జంతు-కేంద్రీకృత" విధానం యొక్క
ప్రాంతాలలో టైగర్ సఫారీలను అనుమతించవచ్చా అనే దానిపై
ఆవశ్యకతను నొక్కి చెప్పింది. కోర్ టైగర్ ఆవాసాల నుండి పర్యాటక
దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు
ఒత్తిడిని తగ్గించడానికి పులుల రిజర్వ్ల బఫర్ మరియు అంచు
ఆదేశించింది. ఈ కమిటీ పర్యావరణ నష్ టా న్ ని తగ్గ ిం చడానికి
ప్రాంతాలలో టైగర్ సఫారీల ఏర్పాటు కోసం NTCA యొక్క
చర్యలను ప్రతిపాదిస్తుంది మరియు బాధ్యుల నుండి రీయింబర్స్మెంట్
S
అతి చిన్న కప్ప మరియు అత్యంత చిన్న సకశేరుక శీర్షికల కోసం
కొత్త పోటీదారుని గుర్తించింది. బ్రెజిల్లోని అట్లాంటిక్ రెయిన్ఫారెస్ట్
ప్రాంతంలో కనిపించే బ్రాచీసెఫాలస్ జాతికి చెందిన వయోజన మగ
అయినప్పటికీ, 6 మిమీ కంటే తక్కువ ఉన్న జాతులు
అవయవ అభివృద్ధి, జీవిత దశ వ్యవధి మరియు భౌతిక డైనమిక్స్
చుట్టూ తీవ్రమైన పదనిర్మాణ సవాళ్లను కలిగిస్తాయి. కానీ భవిష్యత్
K
'బ్రెజిలియన్ ఫ్లీ టోడ్' శరీర పరిమాణంలో కేవలం 8.5 మిల్లీమీటర్లు
అన్వేషణలు మరింత చిన్న విషయాన్ని వెల్లడి చేస్తే శాస్త్రవేత్త సోల్
మాత్రమే ఉంటుంది.
ఓపెన్ మైండ్ను నిర్వహిస్తాడు.
ఆవిష్కరణ వివరాలు
చిన్న జాతుల ప్రాముఖ్యత
బ్రెజిల్లోని యూనివర్సిడేడ్ ఎస్టాడ్యువల్ డి శాంటా
పరిరక్షణ దృక్కోణం నుండి, సూక్ష్మ సంతులిత పర్యావరణ
A
క్రజ్కు చెందిన హెర్పెటాలజిస్ట్ మిర్కో సోల్ మరియు బృందం
వ్యవస్థలలో అంతరాయాలకు చాలా సున్నితంగా ఇప్పటివరకు
బ్రాచీసెఫాలస్ కుటుంబానికి చెందిన 46 మంది ఇతర పెద్దలలో
మనుగడలో ఉన్నాయి. అందువల్ల అటువంటి అవశేష జాతులకు
అధ్యయనం చేయబడుతున్న చిన్న కప్పను కనుగొన్నారు. వీటిలో,
ఆవాస రక్షణ అనేది మొత్తం ప్రాంతీయ జీవవైవిధ్య సమృద్ధికి
అతిచిన్న మగ కప్ప 6.5 మిమీ ముక్కుతో ఉంది , ఆడ కప్ప సగటున
ప్రయోజనం చేకూర్చే పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది.
8 మిమీ శరీర పరిమాణంతో కొంచెం పొడవుగా ఉంటాయి .
సారాంశం:
ఇది మునుపటి రికార్డు హోల్డర్ను అధిగమించింది -
పాపువా న్యూ గినియా యొక్క పెడోఫ్రైన్ అమాయెన్సిస్, సైక్రోఫ్రినెల్లా బ్రెజిల్లో కనుగొనబడిన కొత్త ప్రపంచంలోని అతి చిన్న కప్ప,
జాతి మైక్రోహైలిడ్ కప్ప, ఇక్కడ మగవి ముక్కు నుండి తోక వరకు 8.5 మిమీ (మగ)
సగటున 8 మి.మీ. బ్రాచీసెఫాలస్ లింగం బ్రెజిల్ యొక్క దక్షిణ అట్లాంటిక్ అటవీ ప్రాంతంలో బ్రాచైసెఫాలస్ జాతి
తీరప్రాంత రాష్ట్రాలను ఆక్రమించిన బహుళ జాతులను కలిగి ఉంది. కప్పలలో భాగం
మార్ఫోలాజికల్ అడాప్టేషన్స్ శాంటా క్రజ్ విశ్వవిద్యాలయం నుండి బృందం అధ్యయనం
ఆసక్తికరంగా, అల్ట్రా - స్మాల్ కప్ప సాంప్రదాయకంగా చేసిన 46 మంది పెద్దలలో చిన్నవారు
నిర్మించిన ఉభయచరాల నుండి శారీరక మార్పులను ప్రదర్శిస్తుంది. మునుపటి రికార్డు హోల్డర్ను అధిగమించింది – పాపువా
ఇది ప్రపంచవ్యాప్తంగా 97% కప్ప జాతులలో కనిపించే ఐదు వేళకు
్ల న్యూ గినియా యొక్క పెడోఫ్రైన్ కప్ప (8 మిమీ)
బదులుగా పాదాలపై రెండు కాలి వేళ్లను మాత్రమే కలిగి ఉంది.
అన్వేషించని ఉష్ణ మ ండల ఆవాసాలలో కూడా చిన్న పరిరక్షణ పెట్టు బ డులను ప్రాధాన్యత గల పులుల
ఉభయచరాలు ఉండవచ్చు ఆవాసాలలోకి మార్చడం
చిన్న జాతులను డాక్యుమెంట్ చేయడం సకశేరుకాల ఉనికి శాస్త్రీయ డేటా సేకరణ మరియు పర్యవేక్షణ సాంకేతికత
సరిహద్దులను పరీక్షిస్తుంది యాక్సెస్ను పెంచడం
సూక్ష్మ జీవులు అంతరాయానికి సున్నితంగా ఉండే ఎన్ఫోర్స్మెంట్ కోఆర్డినేషన్ ద్వారా వన్యప్రాణుల అక్రమ
సున్నితమైన పర్యావరణ వ్యవస్థలలో మనుగడ సాగిస్తాయి రవాణాను అరికట్టడం
అటువంటి జాతుల ఆవాసాలను రక్షించడం ప్రాంతీయ కమ్యూనిటీ స్టీవార్డ్షిప్ మోడల్స్ మరియు ఎకో-టూరిజంపై
జీవవైవిధ్యాన్ని నిర్ధారిస్తుంది నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోండి
S
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్
మార్చి 1, 2024న, భారతదేశ పర్యావరణ మంత్రిత్వ
చేయడానికి ఈ కూటమి ప్రభుత్వాలను బహుపాక్షిక ఏజెన్సీలు,
కార్పొరేషన్లు, నిపుణులు మరియు స్థానిక సంఘాలతో కలుపుతుంది.
భారతదేశ నాయకత్వం
K
శాఖ న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంతో ఇంటర్నేషనల్ 50% పైగా ప్రపంచ అడవి పులులకు నిలయం, భారతదేశం
బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబిసిఎ)ని స్థా పిం చడానికి క్యాబినెట్ 2006-2019 నుండి పులుల సంఖ్యను రెట్టింపు చేయడంలో తన
ఆమోదాన్ని పొందింది. గ్లోబల్ టైగర్ పరిరక్షణ ప్రయత్నాలను అట్టడుగు-కేంద్రీకృత ప్రాజెక్ట్ టైగర్ చొరవ ద్వారా ఆదర్శప్రాయమైన
ప్రోత్సహించడానికి భారతదేశం ప్రారంభించిన అంతర్జాతీయ నాయకత్వాన్ని ప్రదర్శించింది.
A
సోలార్ అలయన్స్ మోడల్ను ఇంటర్గ వ ర్నమెంటల్ కూటమి భారతదేశం యొక్క పరిరక్షణ విజయం, ఆహారం,
అనుకరిస్తుంది. నివాస మరియు స్థానిక జీవనోపాధి భద్రతల చుట్టూ ప్రత్యేకంగా
2022 నాటికి అడవి పులుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ప్రతిరూపమైన పద్ధతులు, ఐబిసిఎ ప్లాట్ఫారమ్ ద్వారా పులుల శ్రేణి
ప్రపంచ సహకారాన్ని కోరుతూ 2010లో సెయింట్ పీటర్స్బర్గ్ దేశాలకు తెలియజేయగలవని పర్యావరణ మంత్రి హైలైట్ చేశారు.
టైగర్ సమ్మిట్లో ICA ప్రతిపాదన ఉద్భవించింది. న్యూ ఢిల్లీలో కూటమికి ప్రధాన కార్యాలయం ద్వారా,
పులుల సంరక్షణపై 2022లో భారతదేశం నిర్వహించిన భారతదేశం పర్యావరణ కారణాలు హద్దులు దాటిన వసుధైవ
రెండవ ఆసియా మంత్రుల కాన్ఫరెన్స్లో, పులి శ్రేణి దేశాలకు చెందిన కుటుంబం (ప్రపంచం వలె ఒకే కుటుంబం) యొక్క తన నైతికతను
మంత్రులు జ్ఞాన మార్పిడి మరియు ఆసియా యొక్క ఐకానిక్ అపెక్స్ నొక్కి చెబుతుంది.
ప్రెడేటర్ను ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలకు పర్యాయపదంగా బడ్జెట్ మరియు టైమ్లైన్లు
రక్షించే సరిహద్దు ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే ICAను సమర్థించారు.
వ్యవస్థా ప క సహకారిగా, ఐబిసిఎ సెక్రటేరియట్ను
లక్ష్యాలు స్థా పిం చడానికి మరియు మధ్యంతర ప్రాజెక్టు ల లో భాగంగా
కోఆర్డినేషన్ ప్లాట్ఫారమ్గా, IPCA సులభతరం చేయడానికి కార్యక్రమాలను రూపొందించడానికి భారతదేశం ఇప్పటికే ఐదు
లక్ష్యంగా పెట్టుకుంది: సంవత్సరాలలో ₹150 కోట్ల నిధులను అందించింది. దీర్ఘకాలంలో,
కూటమి ఆర్థిక మరియు సాంకేతిక సహకారాలను అందించే మరిన్ని
చిరుతపులి జనాభా స్థితిపై భారతదేశం నివేదిక మధ్య భారతదేశం స్థిరంగా లేదా కొద్దిగా పెరుగుతున్న
ధోరణిని చూపుతోంది. శివాలిక్-గంగా మైదానాలు 2018
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) మరియు
మరియు 2022 మధ్య 3.4% వార్షిక క్షీణతను చూసాయి.
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) భారతదేశంలో
చిరుతపులి స్థితిపై ఒక నివేదికను విడుదల చేసింది. 2022లో జనాభా పోకడలు
నిర్వహించిన చిరుతపులి జనాభా అంచనా యొక్క ఐదవ ప్రస్తుత చిరుతపులి గణన 2018 నుండి జాతీయ స్థాయిలో
చక్రం నుండి వచ్చిన డేటా ఆధారంగా చిరుతపులి పంపిణీ, మొత్తం స్థిరమైన జనాభాను సూచిస్తుంది. ప్రాంతాల వారీగా, మధ్య
జనాభా పోకడలు మరియు పరిరక్షణ సవాళ్లపై నివేదిక కీలక భారతదేశం మరియు తూర్పు కనుమలు 1.5% వార్షిక వృద్ధి
అంతర్దృష్టులను అందిస్తుంది. రేటును స్వల్పంగా చూపుతున్నాయి. ఏదేమైనప్పటికీ, శివాలిక్-
సర్వే మెథడాలజీ గంగాతీరంలో చిరుతపులి సంఖ్య వార్షికంగా 3.4% తగ్గింది.
పులుల శ్రేణి రాష్ట్రాల్లో పులులు, సహ-వేటగాళ్లు, ఆహారం మేము 2018 మరియు 2022 రెండింటిలోనూ నమూనా
S
మరియు వాటి నివాసాలను పర్యవేక్షించడానికి చతుర్వార్షిక సర్వేలో
భాగంగా చిరుతపులి గణన జరిగింది. ఇది 18 పులుల రాష్ట్రాల్లోని
అటవీ ఆవాసాలపై దృష్టి సారించింది, ప్రధాన పులుల సంరక్షణ
చేసిన నిర్దిష్ట ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే, 1.08%
ఉపాంత వృద్ధి రేటు గమనించబడుతుంది. కానీ శుష్క ప్రాంతాలు,
ఎత్తైన హిమాలయాలు మరియు అటవీయేతర ప్రాంతాలతో సహా
సర్వే చేయని సుమారు 30% చిరుతపులి ఆవాసాలకు ఇది కారణం
K
ప్రకృతి దృశ్యాలను కవర్ చేస్తుంది.
కాదు.
చిరుతపులి సంకేతాలు మరియు వేట సమృద్ధిని అంచనా
వేయడానికి ఫీల్డ్ టీమ్లు 641,449 కిమీ ట్రయల్స్ను నడిచాయి. పరిరక్షణ సవాళ్లు
32,803 ప్రదేశాలలో కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేయబడ్డాయి, పెరుగుతున్న మానవ-చిరుతపులి సంఘర్షణలు తీవ్రమైన
ఫలితంగా 470,881,881 ఫోటోగ్రాఫ్ల నుండి 85,488 చిరుతపులి పరిరక్షణ మరియు సామాజిక సవాళ్లను కలిగిస్తున్నాయి. రక్షిత
A
ఫోటో-క్యాప్చర్లు వచ్చాయి. నివాస మూల్యాంకనం, కెమెరా ప్రాంతాలలో చిరుతపులులు మెరుగ్గా ఉంటాయి కానీ అసురక్షిత
ట్రాపింగ్ మరియు పాపులేషన్ మోడలింగ్ కలపడం వంటి శాస్త్రీయ ఆవాసాలలో మనుగడ అనేది జనాభా యొక్క దీర్ఘకాలిక సాధ్యతకు
పద్ధతులు ఉపయోగించబడ్డాయి. కీలకం.
కీలక ఫలితాలు ఆవాసాల ఛిన్నాభిన్నం, వేటాడటం, ఎర క్షీణత, పశువుల
భారతదేశంలో చిరుతపులి జనాభా 13,874 (పరిధి: క్షీణతపై ప్రతీకార హత్యలు, ట్రాఫిక్ ప్రమాదాలు మరియు అక్రమ
12,616 – 15,132)గా అంచనా వేయబడింది. 2018 వన్యప్రాణుల వ్యాపారం అన్నీ కీలకమైన ముప్పులు. వాతావరణ
అంచనాల ప్రకారం 12,852 చిరుతపులులతో పోలిస్తే ఇది స్థిరమైన మార్పు ప్రభావాలు ముందుకు సాగుతున్న వనరుల ఒత్తిడిని మరింత
జనాభాను సూచిస్తుంది. తీవ్రతరం చేస్తాయి.
మధ్యప్రదేశ్లో అత్యధికంగా 3,907 మంది చిరుతపులులు ల్యాండ్స్కేప్-స్థాయి కనెక్టివిటీ కోసం రిజర్వ్ మేనేజ్మెంట్ను
ఉన్నాయి, ఆ తర్వాత మహారాష్ట్ర (1,985) మరియు కర్ణాటక బలోపేతం చేయడంతో పాటుగా ప్రభుత్వం-కమ్యూనిటీ
(1,879) ఉన్నాయి. భాగస్వామ్యాల ద్వారా రక్షిత ప్రాంతాల వెలుపల ఉన్న ఖాళీలను
పరిష్కరించడం చాలా అవసరం. అత్యవసర పరిస్థితులతో
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఆంధ్రప్రదేశ్),
వ్యవహరించే వేగవంతమైన ప్రతిస్పందన ప్రోటోకాల్లను కూడా
పన్నా టైగర్ రిజర్వ్ (మధ్యప్రదేశ్) మరియు సాత్పురా టైగర్ రిజర్వ్
ఏర్పాటు చేయాలి.
(మధ్యప్రదేశ్) వంటి రక్షిత ప్రాంతాలు మరియు పులుల సంరక్షణ
సాంకేతికతను ఉపయోగించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఉత్తర ఆకుపచ్చ అనకొండ జాతులు దాదాపు 10 మిలియన్
అభివృద్ధి చేయండి సంవత్సరాల క్రితం దక్షిణ ఆకుపచ్చ అనకొండ నుండి వేరు
ప్రతిస్పందన ప్రోటోకాల్లను సంస్థాగతీకరించడం ద్వారా చేయబడ్డాయి మరియు అవి జన్యుపరంగా 5.5 శాతం తేడాతో
S
ఊహాజనిత పంపిణీ మరియు సమృద్ధి మోడలింగ్లో నివాస
పారామితులు మరియు సంఘర్షణ హాట్స్పాట్లను చేర్చండి
ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి మరియు అనకొండల అమెజాన్లోని ఈ అరుదైన పాములు మరియు ఇతర కీస్టోన్
జనాభా నుండి నమూనాలను సేకరించడానికి వొరాని ప్రజల జాతుల సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి క్రియలను చమురు
నుండి బృందానికి ఆహ్వానం అందింది, ఇది ఉనికిలో ఉన్న చిందటం నుండి పెట్రోకెమికల్స్ ఎలా ప్రభావితం చేస్తా యో
అతిపెద్దది అని పుకారు వచ్చింది. స్వదేశీ వేటగాళ్ళు ఈ పాముల పరిశోధకులు పరిశీలిస్తున్నారు.
కోసం శోధించడానికి 10-రోజుల యాత్రకు బృందానికి సహాయం
S
తరహా ఫిల్మ్లను రూపొందించినట్లు తెలిపింది. రత్నాలు, నెమలి
S
అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గతంలో పంది మూత్రపిండాలను
జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు
ఉన్నాయని పేర్కొన్నారు.
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలోని సహ ఆచార్యుడు డాక్టర్
సురేశ్బాబు పేర్లి చేసిన ‘వైర్లెస్ల్యాప్టాప్ఛార్జర్విత్కూలింగ్
ప్యాడ్’ ఆవిష్కరణకు యూకే మేధోహక్కు(పేటెంట్) దక్కింది.
K
ఆఖరి క్షణాల్లో ఆగిన వ్యోమగాముల ప్రయాణం వైర్లు లేకుండా విద్యుత్తును సరఫరా చేసే ‘వైట్రిసిటీ’ పరిజ్ఞానాన్ని
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) ముగ్గురు ఉపయోగించి ఏడు నెలల పాటు శ్రమించి ఈ పరికరాన్ని ఆయన
వ్యోమగాములను పంపించేందుకు తలపెట్టిన ప్రయోగాన్ని రష్యా కనుగొన్నారు. సాధారణంగా కంప్యూటర్లను ఏసీ గదుల్లో పెడితే
చివరి క్షణాల్లో నిలిపివేసింది. కజఖ్స్థాన్లోని బైకనూర్ నుంచి వాటి పనితనం బాగుంటుంది. ఈ క్రమంలో అధిక ఉష్ణోగ్రత ఉన్న
రష్యాకు చెందిన సోయజ్రాకెట్లో ట్రాసీ డైసన్(నాసా), ఒలెగ్ వాతావరణంలోనైనా ల్యాప్టాప్వేడెక్కకుండా ఉండేందుకు మొదట
A
నొవిట్స్కీ (రాస్కాస్మోస్), మెరీనా వాసిలెవ్స్కయా (బెలారస్) ఓ కూలింగ్ప్యాడ్ను సురేశ్బాబు రూపొందించారు. ఇందులో ఒక
బయలుదేరాల్సి ఉంది. అయితే రాకెట్ నింగిలోకి ఎగరడానికి ఫ్యాన్తిరుగుతూ ఉంటుంది. ఈ కూలింగ్ప్యాడ్కు ఒక ఛార్జింగ్
దాదాపు 20 సెకన ్ల ముందు అనూహ్యంగా ప్రయోగాన్ని పాయింట్ను అమర్చారు. దీనికో మ్యాగ్నెటిక్ పోర్టు ఉంటుంది.
నిలిపివేశారు. పవర్ సోర్స్లో ఓల్టేజీ తగ్గిపోవడమే అందుకు విద్యుత్ప్లగ్వద్ద ఉండే చిన్నపాటి ట్రాన్స్మిటర్నుంచి ల్యాప్టాప్
కారణమని రాస్కాస్మోస్అంతరిక్ష సంస్థ అధినేత యూరీ బొరిసోవ్ పోర్టుకు అమర్చిన రిసీవర్కు అయస్కాంత శక్తి ద్వారా విద్యుత్తు
తెలిపారు. తిరిగి ఈ ప్రయోగాన్ని చేపడతామని చెప్పారు. 2018 అందుతుందని సురేశ్బాబు వివరించారు. పది మీటర్ల దూరం
అక్టోబరులో కూడా వ్యోమగాములను ఐఎస్ఎస్కు చేర్చేందుకు వరకు ఇది పనిచేస్తుందని, తక్కువ సమయంలో ఛార్జింగ్కావడం
రష్యా తలపెట్టిన ఓ ప్రయోగం చివరి నిమిషాల్లో నిలిచిపోయింది. దీని మరో ప్రత్యేకత అని ఆయన తెలిపారు. సురేశ్బాబుకు గతంలో
ఒక ఆస్ట్రేలియా, అయిదు భారతీయ పేటెంట్లు దక్కాయి.
ప్రప్రథమ 1500 హార్స్పవర్ఇంజిన్విజయవంతం
భారత రక్షణ సామర్ థ్ యా లు మరింత బలోపేతమయ్యే
కాంతి వేగంతో ఎలక్ట్రాన్ల శక్తి మార్పిడి
దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధాన యుద్ధట్యాంకుల కోసం హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ఆఫ్ఫండమెంటల్
దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రప్రథమ 1500 హార్స్పవర్ఇంజిన్ను రీసెర్చ్(టీఐఎఫ్ఆర్) శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్లను లేజర్ఆధారిత సూక్ష్మ
తొలిసారిగా మైసూరులో విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్ఓల్ట్గా మార్చే విధానాన్ని కనుగొన్నారు.
మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశ సాంకేతిక దీని ద్వారా ఒక ఎలక్ట్రాన్ శక్తితో చేసే పనిని మెగాఎలక్ట్రాన్ ఓల్ట్
సత్తాకు, రక్షణ సాంకేతికతల రంగంలో స్వావలంబన సాధనపై అందులో వందో వంతు శక్తితోనే పూర్తిచేయనుంది. సాధారణంగా
వీలుంది.
S
పిల్లర్లు, స్లాబుల్లో లోపాలను ఈ విధానం ద్వారా గుర్తించేందుకు
S
అభివృద్ధి రక్షణ రంగంలో భారత్ చేపట్టిన ‘మిషన్ దివ్యాస్త్ర
విజయవంతమైంది. ఈ ప్రతిష్ ఠా త ్మక ప్రాజెక్టు లో ‘మల్టిపుల్
ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ )
పరిజ్ఞానాన్ని డీఆర్డీవో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. హైదరాబాద్
స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన క్షిపణుల్లో
‘అగ్ని-5’ అత్యంత శక్తిమంతమైంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని
లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఈ ఖండాంతర క్షిపణి.. అణ్వస్త్రాన్నీ
K
మిసైల్ కాంప్లెక్స్లోని డీఆర్డీవో-ఏఎస్ఎల్ శాస్త్రవేత్త షీనా రాణి
మోసుకెళ్లగలదు. ప్రధానంగా చైనా నుంచి ఎదురయ్యే ముప్పులను
ప్రాజెక్టును ముందుండి నడిపించారు. ఇందులోని కీలక సభ్యులంతా
తిప్పికొట్టడానికి దీన్ని రూపొందించారు. ఆ దేశం మొత్తం దీని
మహిళలే కావడం విశేషం. పీడీ శంకరీ, ఉషావర్మ, విజయలక్ష్మి,
పరిధిలోకి వస్తుంది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు
సుఖ్వాణి, నీరజ, వెంకటమణి ముఖ్య పాత్ర పోషించారు.
700-3,500 కి.మీ. మధ్య దూరాన్ని చేరుకోగలవు. అవి 1990ల
A
* హైదరాబాద్లోని ఏఎస్ఎల్అసోసియేట్డైరెక్టర్షీనా నుంచి భారత సైనిక దళాల్లో సేవలు అందిస్తున్నాయి.
రాణి ఈ ప్రోగ్రాం డైరెక్టర్గా
ఉన్నారు. ఆమె ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పట్టభద్రురాలు. ఎనిమిదేళ్లు విక్రమ్
తొలి చిత్రాలను పంపిన ఇన్శాట్-3డీఎస్
సారాభాయ్స్పేస్సెంటర్లో పనిచేశారు. 1999లో డీఆర్డీవోలో ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-
చేరారు. అగ్ని క్షిపణులకు సంబంధించి అన్ని శ్రేణుల లాంచ్ 3డీఎస్.. భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్
కంట్రోల్ సిస్టమ్స్పై పనిచేస్తున్నారు. వీరి బృందం మూడేళ్లుగా ఇమేజర్, 19-ఛానల్ సౌండర్ ఒడిసిపట్టిన చిత్రాలను సంస్థ
పనిచేస్తోంది. తాజాగా విడుదల చేసింది. ఈ సాధనాలను అహ్మదాబాద్లోని
స్పేస్అప్లికేషన్స్సెంటర్(ఎస్ఏసీ) అభివృద్ధి చేసింది. ఈ చిత్రాలను
మిషన్దివ్యాస్త్ర విజయవంతం
కర్ణాటకలోని హసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ప్రాసెస్
రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనతను
చేసింది. 6-ఛానల్ఇమేజర్.. భూ ఉపరితలాన్ని, వాతావరణాన్ని
సాధించింది. బహుళ వార్హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని
బహుళ తరంగదైర్ ఘ్ యా ల్లో చిత్రీకరించగలదు. దాని సాయంతో
విజయవంతంగా పరీక్షించింది. శత్రువుకు సంబంధించిన
మేఘాలు, గాల్లోని ఏరోసాల్రేణువులు, భూ ఉపరితల ఉష్ణోగ్రత,
విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకుపడటానికి ఇది వీలు
పచ్చదనం, నీటి ఆవిరి తీరు వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
కల్పిస్తుంది. ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో
19-ఛానల్ సౌండర్ సాయంతో.. భూ వాతావరణం నుంచి
‘మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్’
వెలువడే రేడియోధార్మికతను పరిశీలించొచ్చు.
(ఎంఐఆర్వీ) పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
S
జీవరసాయన శాస్త్ర రంగాల్లో భిన్న రేణువులతో ముడిపడిన అనేక
ప్రక్రియలపై తాజా పరిశోధన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు
తెలిపారు.
దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల
కేబినెట్కమిటీ (సీసీఎస్) ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు
ప్రాథమిక అభివృద్ధి వ్యయం రూ.15 వేల కోట్ల వరకు ఉంటుందని
K
దేశంలో తొలి కృత్రిమమేధ (ఏఐ) టీచరు అంచనా. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం- ప్రైవేటు పరిశ్రమల
సాయంతో ఏరోనాటికల్డెవలప్మెంట్ఏజెన్సీ (ఏడీఏ), హిందు
* దేశంలో తొలి కృత్రిమమేధ (ఏఐ) టీచరు కేరళలోని
స్థాన్ఏ
రోనాటిక్స్లిమిటెడ్(హెచ్ఏఎల్) 5 ఆమ్కా నమూనాలను
తిరువనంతపురం జిల్లా కలబ
్ల లం పటణ
్ట ంలోని కేటీసీటీ హైస్కూల్లో
తయారుచేస్తాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి కొన్ని
అందుబాటులోకి వచ్చింది. ఈ ఏఐ టీచరు పేరు ‘ఐరిస్’.
దేశాల వద్దే అయిదోతరం స్టెల్త్యుద్ధ వి మానాలు ఉన్నాయి.
A
* మేకర్స్ల్యాబ్ ఎడ్యుటెక్ ప్రయివేట్ లిమిటెడ్ వారు మరోవైపు- తీరరక్షక దళం, సైన్యం కోసం 34 ధ్రువ్అడ్వాన్స్డ్లై
కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ పథకంలో ట్హెలికాప్టరను
్ల సమకూర్చుకునేందుకూ సీసీఎస్సూత్రప్రాయంగా
భాగంగా ఈ ‘ఐరిస్’ టీచరును రూపొందించారు. పథకంలో అంగీకారం తెలిపింది.
భాగంగా కేంద్రం ఈ పాఠశాలకు రూ.20 లక్షలు ఇవ్వగా, పాఠశాల
5 నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు
యాజమాన్యం మరో రూ.20 లక్షలు వెచ్చిస్తోంది. ‘ఐరిస్’ ప్రతి
విద్యార్థిని గుర్తుపట్టేలా ‘కంటిచూపు’ ఇచ్చే ప్రయత్నం ఇపుడు బయాప్సీ ఫలితాల కోసం రోజుల తరబడి వేచి చూసే
రెండోదశలో చేస్తున్నారు. పరిస్థితికి తెరపడింది. ఇక నుంచి ఐదు నిమిషాల్లోనే ఈ ఫలితాలు
తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం
దక్షిణాసియాలో తొలిసారిగా బ్రెయిన్ట్యూమర్కు జాప్-
అమెరికా, జర్మనీలలో వినియోగిస్తున్న సాంకేతికతన హైదరాబాద్
ఎక్స్శస్త్రచికిత్స గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ
దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో జాప్-ఎక్స్ (ఏఐజీ) ప్రవేశపెట్టింది. వివాస్కోప్ అనే విప్లవాత్మక ఇన్స్టెంట్
(జడ్ఏ పీ-ఎక్స్) గైరోస్కోపిక్ రేడియో సర్జ రీ ప్లాట్ఫాంను డిజిటల్ పాథాలజీ సాంకేతికతను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో
ఆవిష్కరించారు. దక్షిణాసియాలో ఈ చికిత్సను అందుబాటులోకి మొదటిసారి తీసుకొచ్చింది. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి,
తీసుకురావడం ఇదే తొలిసారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు, పాథాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాధ
ఈ పరికరంలోని రియల్టైమ్ఇమేజ్గైడెన్స్ద్వారా 30 నిమిషాల్లో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘‘ఇప్పటిదాకా సంప్రదాయ
బ్రెయిన్ట్యూమర్చికిత్సను పూర్తి చేయవచ్చని అపోలో హాస్పిటల్స్ పద్ధతిలో కణజాల నమూనాలను సేకరించాక బయాప్సీ ఫలితాల
S
K
A
6. వార్తల్లో వ్యక్తులు
లోక్పాల్ఛైర్పర్సన్గా జస్టిస్ఖాన్విల్కర్ ఖరగ్పూర్లో బీటెక్ చేశారు. గోదావరిఖనికి చెందిన రాహుల్
అత్తులూరి (32)తో కలిసి నెక్స్ట్వేవ్ కంపెనీ స్థాపించారు. ఐటీ
లోక్పా ల్ ఛైర్ప ర్సన్గా నియమితులైన సుప్రీంకోర్టు
రంగానికి కావలసిన నైపుణ్యాలు లేక ఉద్యోగాలు పొందడంలో
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్అజయ్మాణిక్రావ్ఖాన్విల్కర్(66)
ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఈ అంకురం ద్వారా సాంకేతిక
ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన
సహకారం అందించడంతో పాటు, ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా
కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం
అందిస్తున్నారు. మూడేళ్లలోనే భారత విద్యారంగంలో అత్యంత
చేయించారు. జస్టిస్ఖాన్విల్కర్2016 మే నెల నుంచి 2022 జులై
వేగంగా ఎదుగుతున్న అంకురాల్లో ఇది ఒకటిగా నిలిచిందని
వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు.
ఫోర్బ్స్పేర్కొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల విద్యార్థులు
ఎన్నికల కమిషనర్అరుణ్గోయెల్రాజీనామా ఈ సంస్థ సాయంతో నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. రాబోయే
రెండేళ్లలో 10,000 కంపెనీలతో జట్టుకట్టి, యువతకు మరిన్ని
ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి
ఉద్యోగావకాశాలు కల్పించాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఫోర్బ్స్
S
రాజీనామా చేశారు. రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెంటనే
ఆమోద ముద్ర వేశారు. గోయెల్రాజీనామాతో ఎన్నికల సంఘంలో
ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే
మిగిలారు. సీనియారిటీపరంగా రెండోస్థానంలో ఉన్న కమిషనర్
జాబితాలో చోటు దక్కించుకోవడంపై శశాంక్, అనుపమ్
మాట్లాడుతూ ‘ఇది మేం వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు.
యువత కలలను నెరవేరుస్తున్న మా కంపెనీ బృందానికి దక్కిన
K
గౌరవమ’ని అన్నారు.
అనూప్చంద్ర పాండే ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేసిన తర్వాత
రాజీవ్ కుమార్, అరుణ్ గోయెల్ మిగిలారు. ఇప్పుడు గోయెల్ * క్లిష్టమైన పరిస్థితులు, భూభాగాల్లోనూ కార్యకలాపాలు
రాజీనామాతో ఒక్కరే మిగిలారు. సాగించడానికి అనువైన డ్రోన ్ల ను రూపొందిస్తున్న నోయిడాకు
చెందిన ఎండ్యూర్ఎయిర్ సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ
రాజ్యసభకు సుధామూర్తి
A
రామకృష్ణ మెండు (26), ఆ సంస్థ సీటీఓ చిరాగ్ జైన్ (29)కు
ప్రముఖ విద్యావేత్త , ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థా ప కుడు కూడా ఈ జాబితాలో చోటు లభించింది. నిఘా, లాజిస్టిక్స్, ప్రకృతి
నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ విపత్తుల సమయంలో సహాయానికి, సమూహాల అదుపునకు,
అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువసభకు నామినేట్ వ్యవసాయం, వీడియో పర్యవేక్షణకు ఈ డ్రోన్లు ఉపయోగ
చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. పడతాయి. వీరిద్దరూ ఐఐటీ కాన్పూర్లో ఇంజినీరింగ్, ఎంటెక్
అభ్యసించారు. రామకృష్ణ, గుంటూరుకు చెందిన వారు.
ఫోర్బ్స్‘30 అండర్30లో మనోళ్లు
19 విభాగాలు.. 38 మంది: ఫోర్బ్స్ జాబితాలో
30 ఏళ ్ల లో పే విశేష ప్రతిభ చూపుతున్న యువతీ,
వ్యవసాయం, కళలు, బీ2బీ, స్వచ్ఛ ఇంధనం, వినియోగదారు
యువకులతో 2024 సంవత్సర జాబితాను ఫోర్బ్స్ ఇండియా
సాంకేతికత, ఇకామర్స్- రిటైల్, విద్య, సంగీతం, ఆహారం-
తాజాగా విడుదల చేసింది. ‘30 అండర్30’గా పిలిచే ఈ జాబితాలో
ఆతిథ్యం, ఆరోగ్య సంరక్షణ, సమాజ సేవ.. ఇలా 19 విభాగాల్లో
ముగ్గురు తెలుగు యువకులకు చోటు లభించింది. హైదరాబాద్కు
38 మంది చోటుదక్కించుకున్నారు. ఈ జాబితాలో లూప్వార్మ్
చెందిన అంకుర సంస్థ నెక్స్ట్వేవ్వ్యవస్థాపకులైన శశాంక్గుజ్జుల
సహ వ్యవస్థాపకులు అంకిత్ అలోక్, అభి గారి; ఎమ్ఎస్టాక్
(27), అనుపమ్పెదర్ల (29)తో పాటు ఎండ్యూర్ఎయిర్సిస్టమ్స్
వ్యవస్థాపకులు శ్రేయాన్స్ చోప్రా; రాప్చర్ సహ వ్యవస్థాపకులు
సీఈఓ రామకృష్ణ మెండు(26) ఈ ఘనత సాధించారు.
నవజీత్ కర్కేరా, జగత్ బిడ్డప్ప; జెప్టో సహ వ్యవస్థాపకులు ఆదిత్
* సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు చెందిన శశాంక్
పలిచా, కైవల్య వోహ్రా; కార్ట్రేడ్వెంచర్స్అధిపతి వరుణ్సంఘి;
ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవగా.. అనుపమ్ ఐఐటీ
లింకిట్ సీఈఓ ఉద్ధవ్ , ప్రేమ్జీ ఇన్వెస్ట్ వైస్ ప్రెసిడెంట్ సీతాలక్ష్మి
ఐబీఏ ఛైర్మన్గా
ఎంవీ రావు
S
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓగా ఉన్న
* 2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్ గవర్నర్గా
బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు.
S
పనిచేశారు. మరోవైపు ఆల్ఇండియా రేడియో (ఏఐఆర్) డైరెక్టర్
జనరల్గా సీనియర్ ఐఎస్ఎ స్ అధికారి మౌషామి చక్రవర్తి
నియమితులయ్యారు.
తర్వాత ఇప్పటివరకు ఏడుగురు మహిళలు న్యాయమూర్తులుగా
చేశారు. ప్రస్తుతం మరో ముగ్గురు సేవలందిస్తున్నారు. ఇప్పటివరకూ
పదవీ విరమణ చేసిన 240 మందిలో మహిళల వాటా 3.3%
K
మాత్రమే ఉండగా.. ప్రస్తుత న్యాయమూర్తుల్లో అది 8.82 శాతానికి
ప్రసార భారతి ఛైర్మన్గా
నవనీత్కుమార్
పెరిగింది. జస్టిస్ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు
ప్రసార భారతి ఛైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి
2021 ఆగస్టు 31న ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు
నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు. ఛైర్మన్గా
జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ బేలా ఎం.త్రివేది
ఉన్న సూర్యప్రకాశ్ పదవి కాలం 2020లో ముగియడంతో
బాధ్యతలు చేపట్టారు.
A
అప్పటినుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఉపరాష్ట్రపతి జగదీప్ధన్ఖఢ్
* సర్వోన్నత న్యాయస్థానం ఆరుబయట బిడ్డను కాపాడే
అధ్యక్షత సమావేశమైన కమిటీ ప్రసారభారతి నూతన ఛైర్మన్గా
తల్లిలా 210 సెంటీమీటర్ల ఎత్తున్న తల్లీబిడ్డల కాంస్యవిగ్రహం
నవనీత్కుమార్ను ఎంపిక చేసింది.
అందరినీ ఆకట్టుకొంటుంది. ప్రఖ్యాత కళాకారుడు చింతామణి
కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు కర్రూపొందించిన ఈ విగ్రహాన్ని 1978 ఫిబ్రవరి 20న ఏర్పాటు
కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్ద రు కొత్త కమిషనర్లు చేశారు.
నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కమిటీ
భారత్- పాక్యుద్ధ వీరుడు లక్ష్మీనారాయణ్మరణం
పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేష్ కుమార్,
భారత్ -పాక్ యుద్ధ వీరుడు, భారతదేశ పూర్వ
సుఖ్బీర్ సింగ్ సంధులను కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక
నౌకాదళాధిపతి, రామన్ మెగసెసే, వీర్చక్ర పురస్కార గ్రహీత
చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష
అడ్మిరల్ లక్ష్మీనారాయణ్ రాందాస్ (90) మరణించారు.
నేత అధీర్ రంజన్ చౌధరి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ దిల్లీలో
అ నా రో గ ్యం తో బా ధ ప డు తు న ్న ఆ య న సి కిం ద్రా బా ద్
సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్అరుణ్
కంటోన్మెంట్లోని ఆర్మీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
గోయల్మార్చి 8న రాజీనామా చేయడం, మరో కమిషనర్అనూప్
చంద్ర పాండే కాలపరిమితి ఫిబ్రవరి 14న ముగియడంతో ఎన్నికల ఐఎన్ఎస్బియాస్కు నాయకత్వం..
సంఘంలో ఏర్పడిన రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వీరిద్దరితో
ముంబయిలో 1933 సెప్టెంబరు 5న లక్ష్మీనారాయణ్,
భర్తీచేసింది. గత డిసెంబరులో చేసిన ఎన్నికల కమిషనర్ల నియామక
నారాయణి దంపతులకు రాందాస్ జన్మించారు. త్రివిధ దళాల్లో
S
* అనంతరం అణ్వాయుధాల తయారీకి వ్యతిరేకంగా
ఉద్యమం చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ,
పోలీసులు దీన్ని ధ్రువీకరించారు. గత రెండు నెలల్లో అమెరికాలోని
భారతీయ విద్యార్థులపై జరిగిన దాదాపు ఆరో అఘాయిత్యమిది.
నృత్యంపై ఎన్నో కలలతో ఉన్న ఘోష్.. పెర్ఫార్మింగ్ ఆర్ట్ స్
డిపార్ట్మెంట్ ఆఫ్ వాషింగ్ట న్ యూనివర్సిటీలో మాస్ట ర్ స్
K
విద్య, ఆరోగ్యం, పేదరికం, అంటరానితనం నిర్మూలనకు కృషి
చేయడానికి గతేడాదే పశ్చిమబెంగాల్నుంచి అమెరికాకు వచ్చారు.
చేశారు.
చెన్నైకు చెందిన ‘కళాక్షేత్ర’ పూర్వ విద్యార్థి ఈయన. చికాగోలోని
* ఆయన చేసిన సేవలకు ప్రతిష్ఠాత్మక ‘రామన్మెగసెసే’ ఇండియన్ కాన్సులేట్ ఈ ఘటనపై స్పందిస్తూ..‘‘అమర్నాథ్
పురస్కారాన్ని అందుకున్నారు. పదవీ విరమణ తర్వాత మహారాష్ట్ర ఘోష్ కుటుంబానికి అన్నివిధాలా సహాయపడతాం. దీనిపై
A
ప్రభుత్వం అలీబాగ్లో అయిదెకరాల స్థలం ఇవ్వడంతో ఆయన లోతుగా దర్యాప్తు చేయాలని స్థానిక పోలీసులను, యూనివర్సిటీ
అక్కడే స్థిరపడ్డారు. అధికారులను కోరాం’’ అని ‘ఎక్స్’ ద్వారా పేర్కొంది.
7. ప్రభుత్వ విధానాలు
రూ.85,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన లఖ్నవూ, అలీగఢ్, అజాంగఢ్, చిత్రకూట్, మొరాదాబాద్, శ్రవస్తీ,
ఆదంపుర్, కడప, హుబ్బళి, బెలగావి ఉన్నాయి. ఈ 12 టెర్మినళ్లు
దేశవ్యాప్తంగా రూ.85,000 కోట్ల విలువైన రైల్వే
ఏటా 6.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించనున్నాయి.
ప్రాజెక్టులకు గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్రమోదీ
అజాంగఢ్లో సుహేల్ దేవ్ విశ్వవిద్యాలయాన్ని ప్రధాని జాతికి
శంకుస్థా ప నలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొత్త గా పది
అంకితం చేశారు. ఉత్తర్ప్రదేశ్లో 5 జాతీయ రహదారులకు, 12
వందేభారత్ రైళ్ల కు , ఇతర చోట్ల కు విస్తరించిన నాలుగు
రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
వందేభారత్లకు, రెండు కొత్త ప్యాసింజర్రైళ్లను ప్రారంభించారు.
51 గతిశక్తి మల్టీమోడల్ కార్ గో టెర్మినళ ్ల ను , సరకు రవాణా PM-SURAJ పోర్టల్
నడవాల్లో కొంత పనులను జాతికి అంకితం చేశారు. దండి యాత్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ.1,200 కోట్ల ‘గాంధీ ఆశ్రమ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'ప్రధాన్
స్మారకం’ బృహత్ప్రణాళికను మోదీ ఆవిష్కరించారు.
‘నమో డ్రోన్దీదీ’
S మంత్రి సామాజిక్ ఉత్థాన్ మరియు రోజ్గర్ అధారిత్ జనకల్యాన్'
(PM-SURAJ) జాతీయ పోర్టల్ను ప్రారంభించారు.
K
మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడలో ‘నమో డ్రోన్ వెనుకబడిన వర్గా ల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ,
దీదీ’ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధాని మోదీ వర్చువల్గా వెనుకబడిన వర్గా ల నుంచి లక్ష మంది పారిశ్రామికవేత్త ల కు
డ్రోన్ల తో సహా 1,000 డ్రోన్ల ను వివిధ స్వయం సహాయక ప్రారంభోత్సవ వేడుక ప్రదర్శించింది.
A
సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అవుతోంది
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ఛై ర్మన్ అరుణ్
ఈ సందర్భంగా, నమస్తే , వీసీఎఫ్ -ఎస్సీ, వీసీఎఫ్-
అళగప్పన్ మాట్లాడుతూ.. డ్రోన్లు అందించడంపాటు తమ వద్ద
బీసీ, ఏఎస్ఐఐఎం వంటి పథకాలను పొందిన వివిధ రాష్ట్రాల
ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా
లబ్ధిదారులతో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా సంభాషించారు . ఈ
రైతులకు శిక్షణ అందిస్తామన్నారు. తమ సంస్థ సరఫరా చేసిన
పథకాలు షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు మరియు
డ్రోన్లను తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళా ఎస్హెచ్జీ
సఫాయి మిత్రలకు చెందిన వ్యక్తులకు, ఆర్థిక పురోభివృద్ధికి
సభ్యులు ఉపయోగిస్తారని చెప్పారు. ‘నమో డ్రోన్ దీదీ’ పథకంలో
అవసరమైన సహాయాన్ని అందిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో
భాగంగా గ్రామీణ మహిళలకు ‘డ్రోన్పైలట్’లుగా శిక్షణ ఇస్తారు.
నిరుపేదలను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వ అంకితభావాన్ని
పంట పర్యవేక్షణ, ఎరువులు చలడ
్ల ం లాంటివాటిపై తర్ఫీదు ఇస్తారు.
ఈ పరస్పర చర్య హైలైట్ చేసింది.
12 విమానాశ్రయాల ప్రాజెక్టులకు శ్రీకారం ఆయుష్మాన్ హెల్త్ కార్డ్లు మరియు PPE కిట్ల పంపిణీ
దేశవ్యాప్తంగా రూ.9,800 కోట్ల విలువైన 15 విమానాశ్రయ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ ( నమస్తే )
చేశారు. ఇందులో పుణె, కొల్హాపుర్, గ్వాలియర్, జబల్పుర్, దిల్లీ, కార్యక్రమం కింద మురుగు మరియు సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు
S
ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. నేరుగా లబ్ధిదారులకు ఆర్థిక
సహాయం అందించడంలో, మధ్యవర్తులు మరియు కమీషన్లను
తొ ల గ ిం చ డ ం లో P M - S U R A J వ ం టి కా ర ్య క్ర మా ల
డ్రోన్లను అందించడం మరియు వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్
పైలట్లుగా మారడానికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని బలోపేతం
చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
K
ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
పథకం వివరాలు
అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడం
నమో డ్రోన్ దీదీ పథకం కింద, 15,000 మహిళలు
SC, ST మరియు OBC వర్గాలకు రెట్టింపు సహాయం,
నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలు (SHGs) పంట
యువతకు స్కాలర్షిప ్ల ను పెంచడం మరియు ముద్రా యోజన
A
పర్యవేక్షణ, ఎరువులు చల్ల డ ం మరియు విత్త నా లు విత్త డ ం
మరియు స్టాండప్ ఇండియా స్కీమ్ వంటి పథకాల ద్వారా
వంటి కీలకమైన పనులలో సహాయం చేయడానికి వ్యవసాయ
వ్యవస్థా ప కతను ప్రోత్సహించడం వంటి అట ్ట డు గు వర్ గా ల
డ్రోన్ల ను అందుకుంటారు. ఈ చొరవ మహిళలకు ఉపాధి
సాధికారత కోసం ఉద్దేశించిన వివిధ కార్యక్రమాల గురించి ప్రధాని
అవకాశాలను అందించడమే కాకుండా ఆధునిక సాంకేతికతను
మోదీ మాట్లాడారు . ప్రభుత్వం దాదాపు రూ.కోట్లు ఖర్చు చేసిందని
అనుసంధానించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది.
పేర్కొన్నారు. ఎస్సీ సంక్షేమం కోసం ఈ ఏడాది 1.60 లక్షల కోట్.లు
పథకం యొక్క ప్రయోజనాలు
విద్య మరియు వ్యవస్థాపకతపై దృష్టి పెట్టండి
నమో డ్రోన్ దీదీ పథకం గ్రామీణ మహిళలు మరియు
సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతకు
రైతులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది:
పెరిగిన స్కాలర్షిప్లను ఉదహరించడం ద్వారా విద్య పట్ల నిబద్ధతను
ప్రధాని నొక్కిచెప్పారు. ఆల్-ఇండియా కోటా మెడికల్ సీట్లలో ఉద్యోగ అవకాశాలు:
OBCకి 27% సీట్ల రిజర్వేషన్ మరియు విదేశాలలో మాస్టర్ డ్రోన్ పైలట్లు గా శిక్షణ పొందిన మహిళలు రైతులకు
మరియు PhD డిగ్రీలు అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు వ్యవసాయ సేవలను అందించడం ద్వారా అదనపు ఆదాయాన్ని
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా మద్దతు వంటి తన ప్రభుత్వం పొందవచ్చు.
తీసుకున్న చర్యలను ఆయన ప్రస్తావించారు. అదనంగా, అతను
పంట పర్యవేక్షణ, ఎరువులు పిచికారీ చేయడం, విత్తనాలు దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ
విత్తడం కోసం డ్రోన్ల వినియోగం వ్యవసాయ ఉత్పాదకత మరియు జీవనోపాధి మిషన్ మద్దతుతో విజయం సాధించి, ఇప్పుడు ఇతర
సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జి) సభ్యులకు మద్దతునిస్తూ
మరియు ప్రేరేపిస్తున్న లఖపతి దీదీలను ప్రధాన మంత్రి సత్కరించారు.
నిత్యావసర వస్తువుల డెలివరీ:
గరుడ ఏరోస్పేస్తో సహకారం
డ్రోన్ గాడ్జెట్లు పాలు, కిరాణా సామాగ్రి, మందులు మరియు
మెడికల్ శాంపిల్స్ వంటి వస్తువులను డెలివరీ చేయడానికి, గ్రామీణ నమో డ్రోన్ దీదీ పథకం కింద పంపిణీ చేయబడిన కొన్ని
ప్రాంతాల్లో అవసరమైన వస్తువులు మరియు సేవలకు ప్రాప్యతను డ్రోనను
్ల 2015లో అగ్నిశ్వర్ జయప్రకాష్ స్థాపించిన చెన్నైకి చెందిన
మెరుగుపరచడానికి ఉపయోగించబడతాయి. గరుడ ఏరోస్పేస్ అనే స్టార్టప్ తయారు చేసింది. ఈ రంగంలో
స్వదేశీ డ్రోన్ టెక్నాలజీ మరియు స్టార్టప్లకు ప్రభుత్వ మద్దతును ఈ
స్వయం-సహాయ సమూహాలకు ఆర్థిక సహాయం
సహకారం హైలైట్ చేస్తుంది
S
డ్రోన్ పంపిణీతో పాటు, బ్యాంక్ లింకేజీ క్యాంపుల ద్వారా
సబ్సిడీ వడ్డీ రేట్లపై ఎస్హెచ్జిలకు దాదాపు రూ.8,000 కోట్ల బ్యాంకు
రుణాలను కూడా ప్రధాని మోదీ పంపిణీ చేశారు. ఇంకా, SHGలకు
నమస్తే పథకం
నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (
K
క్యాపిటలైజేషన్ సపోర్టు ఫండ్స్లో సుమారు రూ. 2,000 కోట్లను NAMASTE ) పథకం, సామాజిక న్యాయం మరియు సాధికారత
విడుదల చేశారు, వారి ఆర్థిక స్థిరత్వాన్ని మరియు స్థానిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు గృహ మరియు పట్టణ వ్యవహారాల
కార్యక్రమాలను నడిపించే సామర్థ్యాన్ని బలోపేతం చేశారు. మంత్రిత్వ శాఖ సంయుక్త చొరవ, మానవీయ మురుగు మరియు
3 కోట్ల "లఖపతి దీదీలు" సృష్టించడం ప్రతిష్టాత్మక లక్ష్యం సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే ప్రమాదకర అభ్యాసాన్ని తొలగించడం
A
లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా, ప్రధాని మోదీ మహిళల విజయగాథలపై
విశ్వాసం వ్యక్తం చేశారు మరియు 3 కోట్ల “లఖపతి దీదీలు” (లక్ష నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్
రూపాయలు సంపాదిస్తున్న మహిళలు) సృష్టించడం ప్రభుత్వ కార్పొరేషన్ (NSKFDC) 2023-24 నుండి FY 2025-26
ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాన్ని కేంద్ర ఆర్థిక వరకు అమలు చేసిన ఈ పథకం బడ్జెట్ కేటాయింపు 349.73 కోట్లు
మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2024-25 మధ్యంతర మరియు మురుగు మరియు సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు (SSWs)
బడ్జెట్ను సమర్పించిన సందర్భంగా ప్రస్తావించారు, అక్కడ ఆమె అనేక రకాల అర్హతలను అందించడంపై దృష్టి సారించింది. )
లక్ష్యాన్ని 2 కోట్ల నుండి 3 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. నమస్తే పథకం యొక్క ముఖ్య భాగాలు
డ్రోన్ ప్రదర్శనలు మరియు లబ్ధిదారులతో పరస్పర చర్య నమస్తే పథకం SSWలకు మద్దతు ఇవ్వడానికి మరియు
భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో నమో డ్రోన్ సాధికారత కోసం రూపొందించబడిన అనేక భాగాలను కలిగి
దీదీస్ నిర్వహించిన వ్యవసాయ డ్రోన్ ప్రదర్శనలను ప్రధాని మోదీ ఉంటుంది:
వీక్షించారు మరియు లబ్ధిదారులతో సంభాషించారు, చొరవ కింద సుమారు 1 లక్ష SSWలను గుర్తించే లక్ష్యంతో, డిజిటల్
వారికి లభించిన మద్దతు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సాధనాల ద్వారా పట్టణ స్థానిక సంస్థల (ULBలు)లోని SSWల
సందర్భంగా 1000 మంది లబ్ధిదారులకు డ్రోన్లను పంపిణీ చేశారు. ప్రొఫైలింగ్.
S
పెంచడానికి సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్ (IEC)
నమస్తే మొబైల్ యాప్ వినియోగంపై శిక్షకుల శిక్షణ
నమస్తే స్కీమ్లోని మొదటి భాగం, SSWల యొక్క జాతీయ జల్ బోర్డు) కూడా శారీరక శిక్షణా సమావేశాలను నిర్వహించాయి.
A
డేటాబేస్ను ప్రొఫైల్ చేయడం ద్వారా మరియు ప్రత్యేకమైన NA- SSWలు మరియు IEC ప్రచారం కోసం ప్రొఫైలింగ్ శిబిరాలు
MASTE IDని కేటాయించడం ద్వారా రూపొందించడంపై
ప్రొఫైలింగ్ మరియు NAMASTE యాప్/పోర ్ట ల్
దృష్టి పెడుతుంది. ప్రొఫైలింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి,
వినియోగంపై శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత, ప్రింట్,
మొత్తం ఐదు జోన్లలోని 30 రాష్ట్రాలు/యుటిల కోసం ప్రొఫైలింగ్
ఎలక్ట్రానిక్ మరియు మాస్ మీడియా ద్వారా రాష్ట్రాలు నిర్వహించే
ప్రక్రియ మరియు నమస్తే మొబైల్ అప్లికేషన్పై ఆన్లైన్ శిక్షణా సెషన్లు
సరైన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (IEC) ప్రచారంతో
నిర్వహించబడ్డాయి.
పాటుగా 28 రాష్ట్రాల్లో ప్రొఫైలింగ్ ప్రారంభమైంది. 6 మార్చి,
మొత్తం 2,367 యుఎల్బిలు ఈ శిక్షణకు హాజరయ్యారు, 2024 నాటికి, మొత్తం 28,732 SSWలు సర్వే చేయబడ్డాయి
ఇందులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సీనియర్ మరియు 21,760 ధృవీకరించబడ్డాయి.
పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం నమస్టే కోసం
జల్ శక్తి అభియాన్: రెయిన్ క్యాంపెయిన్ 2024
యుఎల్బి నోడల్ ఆఫీసర్లుగా నామినేట్ చేయబడిన చీఫ్ ఆఫీసర్లు,
అసిస్టెంట్ ఇంజనీర్లు, మరియు కంప్యూటర్ ఆపరేటర్లు అలాగే మార్చి 11, 2024న, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర
శానిటరీ ఇన్స్పెక్టర్లు వంటి సర్వేయర్ల తో సహా పాల్ గొ నే వారికి సింగ్ షెకావత్ న్యూఢిల్లీలోని NDMC కన్వెన్షన్ సెంటర్లో “జల్
S
ఈ సంవత్సరం ప్రచారం అనేక కీలక అంశాలను నొక్కి
చెబుతుంది, అవి :
శాఖ ద్వారా ప్రారంభించింది.
భూగర్భ జలాల రీఛార్జ్ కోసం పాడుబడిన/పనిచేయని JSA యొక్క ఫోకస్డ్ ఇంటర్వెన్షన్స్: CTR 2024
బోర్వెల్లను పునరుద్ధరించడం
ప్రచారంలో అనేక కేంద్రీకృత జోక్యాలు ఉన్నాయి:
A
నీటి వనరులను జియో ట్యాగింగ్ చేయడం మరియు రాష్ట్ర
నీటి సంరక్షణ మరియు వర్షపు నీటి సంరక్షణ
రెవెన్యూ రికార్డులను నవీకరించడం
గణించడం, జియో-ట్యాగింగ్ చేయడం మరియు అన్ని నీటి
నీటి వనరుల పరీవాహక ప్రాంతాల్లో అడవుల పెంపకం
వనరుల జాబితాను రూపొందించడం
ప్రయత్నాలను ముమ్మరం చేసింది
నీటి సంరక్షణ కోసం శాస్త్రీయ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది
లడఖ్ వంటి కొండ ప్రాంతాలలో మంచు కోత
అన్ని జిల్లాల్లో జలశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం
చిన్న నదుల పునరుజ్జీవనం
తీవ్రమైన అటవీ నిర్మూలన
నీటి సంరక్షణలో మహిళల పాత్ర
అవగాహన కల్పన
లాంచ్ ఈవెంట్లో విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన మహిళా
సహకార ప్రయత్నాలు మరియు ప్రజల భాగస్వామ్యం
నీటి యోధులు తమ అనుభవాలు, సవాళ్లు మరియు నీటి సంరక్షణ
ప్రయత్నాలలో సాధించిన విజయాలను పంచుకున్నారు. జల్ శక్తి అభియాన్ విజయం కేంద్ర మరియు రాష్ట్ర
ప్రభుత్వాల సహకార ప్రయత్నాలతో పాటు పౌరుల చురుకైన
పైపుల నీటి సరఫరా నాణ్యతను నిర్ధారించడానికి ఫీల్డ్
భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది.
టెస్టింగ్ కిట ్ల ను (ఎఫ్టికె) ఉపయోగించి నీటి నమూనాలను
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మునుపటి
ఇండియా పోస్ట్ రూఫ్టాప్ సోలార్ స్కీమ్ను ప్రోత్సహిస్తుంది విద్యుత్ గ్రిడ్ను పీడిస్తున్న అడపాదడపా ఆందోళనల నుండి
కుటుంబాలను కూడా కాపాడుతుంది. రూఫ్టా ప్ సోలార్ పెద్ద
ఇటీవల, ఫోటోవోల్టాయిక్ వ్యవస్థ ల ను వ్యవస్థా పిం చే
యుటిలిటీ ప్రాజెక్ట్లపై ఆధారపడకుండా దేశం మొత్తం పునరుత్పాదక
గృహాలకు సబ్సిడీలను అందించే కేంద్ర ప్రభుత్వ రూఫ్ టా ప్
సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
సోలార్ స్కీమ్ను ప్రోత్సహించడానికి ఇండియా పోస్ట్ ముందుకు
వ చ్చింది . భా ర త దే శ ం యొ క ్క పు న రు త్పా ద క ఇ ం ధ న పోస్టల్ డిపార్ట్మెంట్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంది
స్వీకరణను వేగవంతం చేయడానికి 2023 బడ్జెట్లో ఈ రూఫ్టాప్ అవగాహనను వ్యాప్తి చేయడానికి, పోస్ట్మెన్ మరియు గ్రామ
సోలార్ చొరవ హైలైట్ చేయబడింది. పౌరులు ఇప్పుడు పోస్ట్మెన్ వంటి పోస్టల్ సిబ్బంది సంభావ్య నమోదుదారులను
ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవడానికి మరియు ఆఫర్పై గుర్తించడానికి ఇంటింటికీ సర్వేలు నిర్వహిస్తారు. వారు సమాచార
సబ్సిడీలను ఉపయోగించుకోవడానికి వారి స్థానిక పోస్టాఫీసును కరపత్రాలను ఉపయోగించి సౌరశక్తిని స్వీకరించడం ద్వారా
సంప్రదించవచ్చు.
S
రూఫ్టాప్ సోలార్ సబ్సిడీ ప్రోగ్రామ్ యొక్క అవలోకనం
సబ్సిడీలు, ఖర్చులు, సాంకేతిక అవసరాలు మరియు దీర్ఘకాలిక
పొదుపులను వివరిస్తారు. ఇష్టపడే కుటుంబాలు పోస్టల్ శాఖ
సహాయంతో పోర్టల్లో ఐడి ప్రూఫ్, విద్యుత్ బిల్లు మరియు రూఫ్
K
ఈ పథకం విద్యుత్ అవసరాలను తీర్చడానికి మరియు
ఫోటోలు వంటి రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించవచ్చు. ఇది
గ్రిడ్ ఆధారపడటాన్ని తగ్గించడానికి చిన్న-స్థాయి సౌర విద్యుత్
వినియోగదారుల సమస్యలను పరిష్కరించేటప్పుడు వేగవంతమైన
యూనిట్లను ఏర్పాటు చేసే గృహాలకు కేంద్ర ఆర్థిక ప్రోత్సాహకాలను
ఆమోదం మరియు ఇన్స్టాలేషన్ను సులభతరం చేస్తుంది.
అందిస్తుంది. :
సౌర స్వీకరణలో అంతరాలను తగ్గించడం
A
– 3 kW సామర్థ్యం వరకు ఉన్న సిస ్ట మ ్ల కు kWకి
₹30,000 సబ్సిడీ అందించబడింది పట ్ట ణ కేంద్రాలను దాటి రూఫ్ టా ప్ సోలార్ అడాప్ష న్ను
నడపడానికి భారతదేశం అంతటా ఉన్న ఇండియా పోస్ట్ యొక్క
– 3kW కంటే ఎక్కువ ఉన్న సిస్టమ్లు ప్రతి kWకి
విస్తా ర మైన నెట్వర్క్తో కేంద్ర మంత్రిత్వ శాఖలు సమన్వయం
₹18,000 సబ్సిడీని పొందుతాయి
చేసుకున్నాయి. భారతదేశంలోని 6.6 లక్షల గ్రామాలలో దాదాపు
– ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి వినియోగదారులు 139,000 పోస్ఫీ
టా సులు గ్రామీణ వినియోగదారులకు పెద్ద ఎత్తున
తప్పనిసరిగా నియమించబడిన వెబ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి అవగాహన కల్పించగలవు. గ్రామీణ పౌరులలో అందుబాటులో
సబ్సిడీ ఆమోదం తర్వాత రుణాలు లేదా సొంత నిధుల ఉన్న సోలార్ ప్రోత్సాహకాలు మరియు ఫైనాన్సింగ్ పథకాలపై
ద్వారా కెపాసిటీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు పోస్ట్మెన్ సమాచార అంతరాలను తగ్గ ిం చారు. హ్యాండ్-ఆన్
అప్లికేషన్ సపోర్ ట్ కూడా గ్రామాల వారీగా వేగంగా నమోదు
గృహ ఇంధన భద్రత మరియు ఖర్చు ఆదా
చేయడాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి వారు కూడా ప్రయోజనం
రూఫ్ టా ప్ సోలార్ గృహాలకు నమ్మకమైన పగటిపూట
పొందవచ్చు.
విద్యుత్ను అందిస్తుంది, అయితే గ్రిడ్ విద్యుత్ హెచ్చుతగ్గుల నుండి
కేంద్ర ప్రభుత్వం యొక్క రూఫ్టాప్ సోలార్ స్కీమ్లో భాగంగా
వారిని కాపాడుతుంది. 1 kW సోలార్ ప్యానెల్లు లైట్లు, ఫ్యాన్లు
ఇండియా పోస్ట్ యొక్క కీలకమైన ఔట్రీచ్ గృహాల ద్వారా వేగంగా
మరియు టీవీల వంటి కీలక గృహోపకరణాలకు శక్తినివ్వగలవు.
పునరుత్పాదక దత్తతకు సహాయపడుతుంది.
8. క్రీడలు
ఐఓఏ పేర్కొంది. ఇటీవలే భారత పురుషులు, మహిళల టీటీ జట్లు
ఆస్ట్రేలియన్గ్రాండ్ప్రి సైంజ్సొంతం
ర్యాంకింగ్ ఆధారంగా ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. టీమ్
ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రి ఫార్ములావన్ టైటిల్ను ఫెరారీ
విభాగంలో విశ్వ క్రీడలకు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి.
డ్రైవర్కార్లోస్సైంజ్కైవసం చేసుకున్నాడు. ఫైనల్రేసులో సైంజ్
(25 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. లీక్లెర్క్ (ఫెరారీ, 19 ‘ద హండ్రెడ్’కు స్మృతి, రిచా
పాయింట్లు), నోరిస్(మెక్లారెన్, 15 పాయింట్లు), రెండు, మూడో భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, రిచా ఘోష్లకు
స్థానాలు దక్కించుకున్నారు. పోల్ పొజిషన్లో మొదలుపెట్టిన ‘ద హండ్రెడ్’ క్రికెట్ లీగ్లో ఆడే అవకాశం లభించింది. ఇటీవల
వెర్స్టాపెన్(రెడ్బుల్) కారు ఇంజిన్లో మంటలు రేగడంతో రేసు మహిళల ప్రిమియర్ లీగ్ సీజన్- 2లో రాయల్ ఛాలెంజర్స్
మధ్యలో వైదొలిగాడు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న సైంజ్ బెంగళూరును మంధాన విజేతగా నిలబెట్టింది. ఈ గెలుపులో
విజేతగా నిలిచాడు. సైంజ్కు కెరీర్లో ఇది మూడో గ్రాండ్ప్రి టైటిల్. వికెట్కీ పర్ బ్యాటర్ రిచా కీలకపాత్ర పోషించింది. స్మృతిని
S
మాజీ ప్రపంచ ఛాంపియన్లూయిస్హామిల్టన్(మెర్సిడెజ్) కూడా
కారులో సాంకేతిక ఇబ్బందితో రేసు నుంచి తప్పుకున్నాడు.
కృతజ్ఞ త లు’’ అని పంకజ్ చెప్పాడు. పంకజ్ ఖాతాలో 18 నియమించిన అడ్హక్కమిటీని భారత ఒలింపిక్సంఘం (ఐఓఏ)
బిలియర్డ్స్, 8 స్నూకర్ప్రపంచ టైటిళ్లు ఉన్నాయి. రద్దు చేసింది. డబ్ల్యూఎఫ్ఐ సస్పెన్షన్ తొలగిన నేపథ్యంలో ఇక
కమిటీతో అవసరం లేదని ఐఓఏ పేర్కొంది. దీంతో దేశంలో
ఐపీఎల్లో స్మార్ట్రీప్లే సిస్టమ్ రెజ్లింగ్ క్రీడ నియంత్రణ డబ్ల్యూఎఫ్ఐ పరిధిలోకి రానుంది. వచ్చే
నిర్ణయాల్లో కచ్చితత్వాన్ని, వేగాన్ని పెంచడానికి ఐపీఎల్- నెలలో జరిగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్ల కోసం సెలక్షన్
17లో స్మార్ట్ రీప్లే సిస్టమ్ను
ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానంలో ట్రయల్స్విజయవంతంగా నిర్వహించడం కూడా తమ నిర్ణయానికి
S
మైదానంలో ఎనిమిది హై స్పీడ్కెమెరాలతో తీసే వీడియోలు హాక్
ఐ ఆపరేటర్ల ద్వారా టీవీ అంపైర్నేరుగా పరిశీలించొచ్చు. అంపైర్
కోరుకున్న కోణాల్లో ఆపరేటర్లు ఫీడ్ను అందిస్తారు. గతంలో టీవీ
కారణమని ఐఓఏ చెప్పింది. నిరుడు డబ్ల్యూఎఫ్ఐని క్రీడల మంత్రిత్వ
శాఖ సస్పెండ్చేసిన అనంతరం అడ్హక్కమిటీని ఏర్పాటు చేశారు.
మరోవైపు డబ్ల్యూఎఫ్ఐపై తాను విధించిన సస్పెన్షన్ను ప్రపంచ
K
బ్రాడ్కాస్టర్అందించే ఫీడ్అంపైర్లకు అందుబాటులో ఉండేది. కొత్త రెజ్లిం్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) ఫిబ్రవరిలోనే ఎత్తివేసింది.
విధానం వల్ల టీవీ అంపైర్ మునుపటి కంటే ఎక్కువ దృశ్యాలను డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూ షణ్కు సన్నిహితుడైన
భిన్న కోణాల్లో చూడొచ్చు. బౌండరీ దగ్గర క్యాచ్లు, వికెట్కీపర్ సంజయ్సింగ్అధ్యక్షుడుగా ఉండడాన్ని బజ్రంగ్పునియా, వినేశ్
క్యాచ్లు , స్టంపింగ్ లాంటి ఔట్ల విషయంలో స్మార్ట్ రీప్లే ఫొగాట్ సహా కొందరు రెజ్లర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
సిస్టమ్ బాగా ఉపయోగపడనుంది. హాక్ ఐ ఆపరేటర్లతో అతడి అయితే డబ్ల్యూఎఫ్ఐపై విధించిన సస్పెన్షన్ను
క్రీడా మంత్రిత్వ శాఖ
A
సంభాషణలూ వినిపించనున్నారు. దీంతో వీక్షకులకూ అంపైర్ ఇప్పటివరకు తొలగించలేదు.
నిరయా
్ణ లపై ఓ స్పషత
్ట వస్తుంది. గత ఏడాది ‘ద హండ్రెడ్’ టోర్నీలో
డబ్ల్యూపీఎల్-2 విజేత ఆర్సీబీ
ఇంగ్లాండ్క్రికెట్బోర్డు ఈ పద్ధతిని పరీక్షించింది. బీసీసీఐ ఇటీవల
అంపైర్లకు స్మార్ట్ రీప్లే సిస్టమ్పై
ఓ అవగాహన సదస్సును కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల ప్రీమియర్
S
ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో జూన్ నుంచి దీన్ని అధికారికం
చేయబోతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దుబాయ్లో జరుగుతున్న
ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయించారు. స్టాప్ క్లాక్
అతడికి చివరి ఫస్ట్క్లాస్మ్యాచ్. విదర్భ చివరి వికెట్అతడికే దక్కడం
విశేషం. 35 ఏళ్ల కులకర్ణి భారత జట్టు తరఫున 12 వన్డేలు, రెండు
టీ20 మ్యాచ్లు ఆడాడు.
K
నిబంధన ప్రకారం ఒక ఓవర్ ముగిశాక నిమిషం వ్యవధిలోనే
ఇంకో ఓవర్ మొదలుపెట్టాలి. కొత్త బ్యాటర్ రావాల్సినపుడు, ధవళ్కు చివరి మ్యాచ్: ముంబయి వెటరన్ ఫాస్ట్బౌలర్
డ్రింక్స్ విరామం తీసుకున్నపుడు, ఏదైనా కారణంతో అంపైర్లు ధవళ్కులకర్ణి ఇన్నింగ్స్ముగిసింది. విదర్భతో రంజీ ఫైనలే కెరీర్లో
ఆటను ఆపినపుడు తప్ప దీనికి మినహాయింపు లేదు. నిమిషానికి అతడికి చివరి ఫస్ట్క్లాస్మ్యాచ్. విదర్భ చివరి వికెట్అతడికే దక్కడం
విశేషం. 35 ఏళ్ల కులకర్ణి భారత జట్టు తరఫున 12 వన్డేలు, రెండు
A
మించి వ్యవధి తీసుకుంటే రెండుసార్లు హెచ్చరికతో సరిపెడతారు.
మూడోసారి కూడా సమయం మించితే.. బౌలింగ్ జట్టుకు 5 టీ20 మ్యాచ్లు ఆడాడు.
వాంఖడే స్టే డి యంలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి అశ్విన్ అగ్రస్థానం సాధించాడు.
ముంబయి 90 ఏళ్ల రంజీ చరిత్రలో 48వ సారి ఫైనల్ఆడి ట్రోఫీని బుమ్రా రెండు, రవీంద్ర జడేజా ఏడో స్థానాల్లో నిలిచారు. ధర్మశాల
సొంతం చేసుకుంది. విదర్భకు పరాజయం తప్పలేదు. 38 పరుగుల టెస్టులో సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్శర్మ బ్యాటింగ్
భారీ లక్ష్య ఛేదనలో ఓవర్నైట్స్కోరు 248/5తో అయిదో రోజు జాబితాలో అయిదు స్థానాలు మెరుగై ఆరో ర్యాంకు సాధించాడు.
బ్యాటింగ్ కొనసాగించిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. రెండు ర్యాంకులు మెరుగైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎనిమిదో
హర్ష్దూబె (ఓవర్నైట్11)తో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించిన స్థానంలో నిలిచాడు. విరాట్కోహ్లి తొమ్మిదో ర్యాంకులో ఉన్నాడు.
అక్షయ్ వాద్కర్ (ఓవర్నైట్ 56) తొలి సెషనంతా ముంబయికి ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో జడేజా, అశ్విర్ వరుసగా తొలి రెండు
S
(న్యూజిలాండ్), పతుమ్ నిశాంక (శ్రీలంక)లను వెనక్కినెట్టి ఈ
అవార్డు సాధించాడు. అయిదు మ్యాచ్ల సిరీస్లో యశస్వి రెండు
డబుల్సెంచరీలు, 3 అర్ధ శతకాలతో సత్తాచాటాడు.
సిరీస్ సమం కావడంతో రెండో స్థానానికి పడిపోయింది. ఇప్పడు
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ తొలి మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా.
భారత జట్టు ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)
లో అగ్రస్థానంలో ఉంది.
K
ఫ్రెంచ్ఓపెన్సూపర్750 బ్యాడ్మింటన్టోర్నీ భారత్
పీకేఎల్పదో సీజన్ఛాంపియన్గా పల్టాన్
సొంతం
పీకేఎల్పదో సీజన్తుదిపోరులో పుణెరి పల్టాన్దే విజయం.
భారత అగ్రశ్రేణి డబుల్స్క్రీడాకారులు సాత్విక్సాయిరాజు- ఛాంపియన్ లాగే ఆడిన ఆ జట్టు.. టైటిల్ పట్టేసింది. గచ్చిబౌలి
చిరాగ్శెట్టి ఫ్రెంచ్ఓపెన్సూపర్750 బ్యాడ్మింటన్టోర్నీ కైవసం
A
ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పుణెరి 28-23 తేడాతో
చేసుకున్నారు. హరియాణా స్టీలర్స్ను ఓడించింది. రైడింగ్లో పంకజ్ మోహితె
* ఈ జోడీ రెండోసారి టైటిల్ నెగ్గింది. టోర్నీలో ఫైనల్ (9), మోహిత్ గోయత్ (5).. ట్యాక్లింగ్లో గౌరవ్ ఖత్రి (4)..
చేరిన భారత ద్వయం.. తుది పోరులో 21-11, 21-17తో లీ జి ఆల్రౌండ్ ప్రదర్శనతో కెప్టెన్ అస్లాం ముస్తాఫా (4) రాణించి
హుయ్- యాంగ్పొ సువాన్(చైనీస్తైపీ) జంటను ఓడించింది. జట్టును గెలిపించారు. హరియాణా జట్టులో శివమ్(6) మాత్రమే
ప్రపంచ నంబర్వన్సాత్విక్-చిరాగ్జోడీ 2022లోనూ ఈ టోర్నీలో ఫర్వాలేదనిపించాడు. స్టార్డిఫెండర్, కెప్టెన్జైదీప్విఫలమవడం
విజేతగా నిలిచింది. ఒక సూపర్ సిరీస్ టోర్నీలో రెండుసార్లు ఈ హరియాణాకు చేటు చేసింది. మ్యాచ్ఆరంభంలో 3-0తో పుణెరి
జంట విజేతగా నిలవడం ఇదే తొలిసారి. సాత్విక్-చిరాగ్లకు ఇది ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరి అయిదు నిమిషాల ఆట ఉందనగా
ఎనిమిదో సూపర్సిరీస్టైటిల్. పుణెరి 24-19తో విజయం ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన
పుణెరి పల్టాన్రూ.3 కోట్లు నగదు బహుమతి అందుకోగా.. రన్నరప్
హరియాణా రూ.1.8 కోట్లు సొంతం చేసుకుంది.
9. రక్షణ
భారత నౌకాదళంలోకి రెండు అత్యాధునిక యుద్ధనౌకలు ఆదా అవుతుందని అధికారిక ప్రకటన పేర్కొంది.
భారత నౌకాదళం అమ్ములపొదిలోకి యాంటీ సబ్మెరైన్ * బ్రహ్మోస్ క్షిపణుల సేకరణకు రెండు ఒప్పందాలు
వార్ఫేర్లో ఉపయోగించే రెండు అత్యాధునిక యుద్ధనౌకలు చేరాయి. కుదిరాయి. ఇందులో మొదటిదాని విలువ రూ.19,518.65 కోట్.లు
వీటికి ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్ అని పేర్లు పెట్టారు. ఈ దీని కింద సేకరించే క్షిపణులను భారత నౌకాదళ పోరాట, శిక్షణ
కార్యక్రమంలో భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అవసరాలకు ఉపయోగిస్తారు.
వి.ఆర్.చౌధరి సతీసమేతంగా పాల్గొన్నారు. 77.6 మీటర్ల పొడవు, * రూ.988 కోట్ల విలువైన మరో ఒప్పందం కింద సేకరించే
10.5 మీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకలు.. 25 నాట్స్గరిష్ఠవేగంతో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను యుద్ధనౌకల్లో అమరుస్తారు. ఇవి
ప్రయాణిస్తాయి. తీర ప్రాంతాల్లో యాంటీ సబ్మెరైన్ఆపరేషన్లలో సముద్రంతోపాటు నేలపై ఉన్న లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో
పాల్ గొ న డంతో పాటు, మందుపాతరలు కనిపెట్ట డ ం, నిఘా దాడి చేయగలవు.
తదితర కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దేశీయంగా 8 సబ్మెరైన్
S
వార్ఫేర్ షేలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూసీ) నౌకలను
భారత్నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ఈ యుద్ధనౌకలు..
నౌకాదళంలోకి చేరాయి.
* మిగ్-29 యుద్ధవిమానాల కోసం ఆర్డీ-33 ఏరో
ఇంజిన్ల కొనుగోలు ఒప్పందంపై హిందూస్థాన్ఏరోనాటిక్స్సంస్థ
సంతకం పెట్టింది. దీని విలువ రూ.5,249.72 కోట్లు. రష్యా
K
నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో దేశంలోనే ఈ ఇంజిన్లను
‘భారత్శక్తి’ పేరుతో త్రివిధ దళాల విన్యాసాలు ఉత్పత్తి చేస్తారు.
‘భారత్ శక్తి’ పేరుతో మన త్రివిధ దళాలు విన్యాసాలు * రూ.7,668.82 కోట ్ల తో క్లోజిన్ వెపన్ సిస్ట మ్
నిర్వహించాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా దేశంలో (సీఐడబ్ల్యూఎస్) కొనుగోలుకు ఎల్ అండ్ టీ సంస్థతో ఒప్పందం
A
రూపొందించిన అత్యాధునిక ఆయుధాల పాటవాన్ని ఇందులో కుదిరింది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో గగనతల
ప్రదర్శించారు. మన త్రివిధ దళాలు ఎలా సమన్వయంతో రక్షణ కోసం వీటిని మోహరిస్తారు.
పనిచేస్తాయన్నది ఈ విన్యాసాలు కళ్లకు కట్టాయి. ప్రధాన మంత్రి
* హైపవర్ రాడార్ వ్యవస్థల కొనుగోలుకు ఎల్ అండ్
నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, సైన్యాధిపతి జనరల్
టీతో రూ.5,700 కోట్ల ఒప్పందం ఖరారైంది. దీనికింద భారత
మనోజ్పాండే, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
వాయుసేనలో ఉపయోగిస్తున్న దీర్ఘ శ్రే ణి రాడార ్ల స్థా న ంలో
సైనిక దళాల ఆయుధ ఒప్పందాలపై సంతకాలు మరింత ఆధునికమైన ‘యాక్టివ్ అపర్చెర్ ఫేజ్డ్ అరే బేస్డ్ హైపవర్
రాడార్లు’ సమకూరుతాయి. గగనతలంపై మెరుగైన నిఘాకు ఇవి
సైనిక దళాల పోరాట పటిమకు మరింత పదును పెడుతూ
దోహదపడతాయి.
ఐదు భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టులపై భారత్ సంతకాలు
చేసింది. వీటి విలువ రూ.39,125 కోట్లు. ఇందులో బ్రహ్మోస్ బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్
సూపర్సోనిక్క్రూజ్క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్-
బీఎస్ఎ ఫ్ దళంలో మొట్ట మొ దటి మహిళా స్నై పర్గా
29 యుద్ధవిమానాలకు అవసరమైన ఏరో ఇంజిన్లు ఉన్నాయి. రక్షణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన సుమన్కుమారి చరిత్ర సృష్టించారు.
మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శి గిరిధర్ల సమక్షంలో
ఇందౌర్లో ని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్
తాజా సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందాల వల్ల దేశీయ
(సీఎస్డబ్ల్యూటీ)లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన
ఆయుధ సామర్థ్యం మరింత పెరుగుతుందని, విదేశీ మారక ద్రవ్యం
S
K
A
10. అవార్డులు
మోదీకి భూటాన్దేశ అత్యున్నత పౌర పురస్కారం అకాడమీ అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా
రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో
భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర
కళల పాత్రను చాటిచెప్పారు. ప్రాచీనకాలం నుంచి కళాకారులు
పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పో’ను నరేంద్రమోదీ
తమ కళల ద్వారా సమాజాన్ని మేలుకొలిపారని కొనియాడారు.
స్వీకరించారు. ఈ అవార్డు ను అందుకున్న తొలి విదేశీ
ప్రభుత్వాధినేతగా నిలిచారు. భూటాన్ అభివృద్ధికి భారత్ 23 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం
బాసటగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా
తెలుగు సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలు
ఇచ్చారు. వచ్చే అయిదేళ్లలో ఆ దేశానికి రూ.10 వేల కోట్ల సాయం
అందించిన 23 మందికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
అందించనున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న 2022 సంవత్సరానికిగాను కీర్తి పురస్కారాలను ప్రదానం
సాన్నిహిత్యమే ద్వైపాక్షిక బంధాన్ని విలక్షణమైనదిగా మారుస్తోందని చేసింది. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్రావు
ఆయన వ్యాఖ్యానించారు.
S
* పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్
నమ్గ్యేల్వాంగ్చుక్, ఆ దేశ ప్రధాని షెరింగ్తోబ్గేలతో విడివిడిగా
అధ్యక్షతన జరిగిన వేడుకకు రాష్ట్ర జ్యుడిషియల్అకాడమీ డైరెక్టర్,
సాహితీవేత్త డా.మంగారి రాజేందర్(జింబో) ముఖ్యఅతిథిగా హాజరై
పురస్కారాలు ప్రదానం చేశారు.
K
సమావేశమయ్యారు. భూటాన్ప్రభుత్వ 13వ పంచవర్ష ప్రణాళికకు విభాగాల వారీగా పురస్కారాలు అందుకున్న వారు..
పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని, అందులో భాగంగా
ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు(సాహిత్య విమర్శ),
వచ్చే అయిదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని మోదీ
కొ ల్లా పు ర ం వి మ ల ( మ హి ళా భ్యు ద య ం ) , కొ డా లి
ప్రకటించారు.
వెంకటేశ్వరరావు(లలిత సంగీతం), ప్రసన్నకుమారి(శాస్త్రీయ
A
ఘనంగా సంగీత, నాటక అకాడమీ అవార్డుల ప్రదానం సంగీతం), ఎస్. కె.బాబుజీ(జానపద కళలు), రంగరాజు
పద్మజ(ఉత్తమ రచయిత్రి), నామని సుజాతాదేవి(ఉత్తమ రచయిత్రి),
వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న 94 మంది
డా.కె.శ్రీదేవి(నవల), లలితారాజ్( ఉత్త మ నటి), మోహన్
కళాకారులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2022, 2023కు గాను
సేనాపతి(ఉత్తమ నటుడు), గరికపాటి కాళీదాస్(నాటకరంగం),
కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డులు అందజేశారు. మరో
డా . ఆ ర్ . ఎ ల్ . వి . ర మే శ్ ( ఆ ం ధ్ర నా ట ్యం ) , డా . ఎ స్ .
ఏడుగురు ప్రముఖ కళాకారులకు సంగీత, నాటక అకాడమీ రత్నను
పి.భారతి(కూచిపూడి), జీవీఎన్ రాజు(వ్యక్తిత్వ వికాసం), షరీఫ్
అందజేశారు. దిల్లీలోని విజ్ఞాన్భవన్లో పురస్కారాల ప్రదానోత్సవం
గోరా(హేతువాద ప్రచారం), డా.చేగోని రవికుమార్(గ్రంథాలయ
జరిగింది. అకాడమీ రత్న గ్రహీతలకు రూ.3లక్షల నగదు బహుమతి,
సమాచార విజ్ఞానం), అనుముల శ్రీనివాస్ (గ్రంథాలయకర్త),
అకాడమీ అవార్డు విజేతలకు రూ.లక్ష నగదుతోపాటు తామ్రపత్రం,
మాదిశెట్టి గోపాల్( సాంస్కృతిక సంస్థ నిర్వహణ), బి.వి.
అంగవస్త్రం ప్రదానం చేశారు. కూచిపుడి నాట్యాచారులు రాజారెడ్డి-
స త ్య న గే శ్ ( ఇ ం ద్ర జా ల ం ) , మ ృత్యుం జ య ( కా ర్టూనిస్ టు ) ,
రాధారెడ్డి దంపతులు సంయుక్తంగా అకాడమీ రత్న పురస్కారాన్ని డా.నూనె వెంకటయ్య(జ్యోతిషం), సి.రామనాథశర్మ(ఉత్త మ
అందుకున్నారు. కూచిపుడి గురువులు భాగవతుల సేతురామ్(ఏపీ), ప్రధానోపాధ్యాయుడు), గౌరి వేముల(చిత్రలేఖనం).
మద్దాళి ఉషాగాయత్రి(ఏపీ), ప్రముఖ గాయకుడు ఎల్.వి.గంగాధర
శాస్త్రి(ఏపీ), మండ సుధారాణి(కర్ణాటక సంగీతం, ఏపీ), వినుకొండ
దాజీకి గ్లోబల్అంబాసిడర్అవార్డు
సుబ్రహ్మణ్యం(డోలు వాయిద్యం, ఏపీ), పేరిణి ప్రకాశ్(తెలంగాణ) రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని
S
అవార్డులు ప్రకటించింది. వివరాలను మహిళాశిశు సంక్షేమ శాఖ
కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు.ఈ అవార్డు కింద రూ.లక్ష
నగదు బహుమతి ఇస్తారు. అవార్డులు అందించేందుకు ఆ శాఖ
96వ ఆస్కార్వేడుకలు
96వ ఆస్కార్వేడుక లాస్ఏంజెలిస్లోని డాల్బీ థియేటర్
K
సంచాలకులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. టీమ్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. అణుబాంబు సృష్టికర్త జె.రాబర్ట్
పురస్కారాలకు లుక్మా కమ్యూనిటీ కిచెన్, మహిళా భద్రత కింద ఓపెన్ హైమర్ జీవిత కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది.
దక్షిణ మధ్య రైల్వే మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లోని శక్తిటీమ్ ప్రముఖ అమెరికన్దర్శకుడు క్రిస్టఫర్నోలన్ దర్శకత్వంలో తెరకెక్కి
ఎంపికయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకున్న ‘ఓపెన్ హైమర్’
A
అవార్డులకు ఎంపికైనవారు ఉత్తమ చిత్రం సహా ఏడు విభాగాల్లో సత్తా చాటింది. ఈ చిత్రానికే
ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా సిలియన్
కేటగిరీ అవార్డు గ్రహీతలు
మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. అణుబాంబు సృష్టికర్త
సేంద్రీయ ఏకచక్రపురం రైతు ఉత్పత్తిదారుల సంస్థ
కథకు ఆస్కార్పట్టం కట్టింది.
వ్యవసాయం డైరెక్టర్సీహెచ్పుష్ప
క్రీడలు టి.చికిత, కుడుముల లోకేశ్వరి * ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫి, ఉత్తమ
సాహిత్యం డాక్ట ర్ ముక్తేవి భారతి, దేవనపల్లి ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగాల్లోనూ ఈ సినిమా
వీణావాణి, సురయా జబీన్ అవార్డులు గెలుచుకుంది.
విద్య డాక్టర్సరోజన బండ
* ఉత్త మ నటిగా ‘పూర్థింగ్స్’ చిత్రంలోని నటనకు
హస్తకళలు బినా కేశవరావు
ఎమ్మాస్టోన్పురస్కారం అందుకున్నారు. ఇది ఆమెకు రెండో ఆస్కార్
సామాజికరంగం గుర్రాల సరోజ, జమీలా నిషత్
కావడం విశేషం.
ప్రత్యేక కేటగిరీ అరిపిన జయలక్ష్మి
నృత్యం భాగ్యలక్ష్మి, ప్రొఫెసర్అరుణ భిక్షు * ప్రముఖ భారతీయ ఆర్ట్ డిజైనర్, దివంగత నితిన్
S
ఉత్తమ సహాయ నటి : డావైన్ జాయ్ రాండాల్ఫ్ (ది
హోల్డోవర్స్)
అవార్డు లభించింది. తట్టు (మీజిల్స్) , రుబెల్లా వంటి
అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్చేసిన కృషికిగాను ఈ
అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
K
అమెరికా వాషింగ్టన్లోని రెడ్క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో
ఉత్తమ ఇంటర్నేషనల్ఫీచర్ఫిల్మ్: ది జోన్ఆఫ్ఇంటరెస్ట్
భారత రాయబారి సుప్రియా రంగనాథన్ ఈ అవార్డు ను
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే : జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ అందుకున్నారు. ఈ అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు
(అనాటమీ ఆఫ్ఏ ఫాల్) ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ), అమెరికన్
A
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ఫిల్మ్: ది లాస్ట్రిపేర్షాప్ రెడ్ క్రాస్ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ
అవార్డును అందిస్తున్నాయి.
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: 20 డేస్ఇన్మరియోపోల్
* ‘‘తట్టు , రుబెల్లాను నియంత్రించడంలో భారత్
ఉత్త మ సినిమాటోగ్రఫీ: హోయ్టే వాన్ హోయ్టె మా
అద్భుతమైన ప్రగతిని సాధించింది. ప్రజారోగ్యం పట్ల భారత్కు
(ఓపెన్హైమర్)
ఉన్న నిబద్ధతను, చిన్నారుల్లో అంటువ్యాధుల వ్యాప్తిని అరికటడ
్ట ంలో
ఉత్తమ కాస్ట్యూమ్డిజైన్: హోలీ వాడింగ్టన్(పూర్థింగ్స్) భారత నాయకత్వాన్ని ఈ అవార్డు కొనియాడుతుంది’ అని
ఉత్తమ ఎడిటింగ్ : జెన్నిఫర్లేమ్(ఓపెన్హైమర్) ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో ఈ అంటువ్యాధులను నియంత్రించే
దిశగా చేసిన ప్రయత్నాల ఫలితంగా గత ఏడాదిలో 50 జిల్లాల్లో
ఉత్తమ ఒరిజినల్సాంగ్: వాట్వజ్ఐ మేడ్ఫర్(బార్బీ)
ఒక్క తట్టు కేసు, 226 జిల్లాల్లో ఒక్క రుబెల్లా కేసు కూడా
ఉ త ్త మ ఒ రి జి న ల్ స్కో ర్ : లూ డ ్వ ిం గ్ గొ రా న ్స న్ బయటపడలేదని ప్రకటనలో వివరించింది.
(ఓపెన్హైమర్)
నేషనల్క్రియేటర్స్పురస్కారాల ప్రదానం
ఉక్రెయిన్చరిత్రలోనే తొలి ఆస్కార్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘నేషనల్క్రియేటర్స్’
నూటా నలభై కోట్ల భారతీయుల ఆశల్ని మోస్తూ . .
(జాతీయ సృష్టికర్త ల ) పురస్కారాలను విజేతలకు దిల్లీలోని
డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో పోటీపడ్డ ‘టు కిల్ ఏ టైగర్’
భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ అందజేశారు. ఈ
S
ఆయా విభాగాలు అందుకున్నాయి. ప్రెసిడెంట్స్స్టాండర్డ్, కలర్స్ను
అలమ్నయ్ యూనియన్( ఎన్ఐ ఎస్ఏ యూ), భారత్- బ్రిటిష్
కౌన్సిల్, బ్రిటన్వ్యాపార వాణిజ్య విభాగం సంయుక్తంగా అవార్డును
అందజేస్తున్నాయి.
K
A
11. నివేదికలు
సంతోషకర దేశాల సూచీలో 126వ స్థానంలో భారత్ రొమ్ము క్యాన్సర్ఉద్ధృతికి కారణమవుతున్నాయి.
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ * ఆరోగ్య పరిరక్షణ సేవలను పొందగలగడం, నివారణ
మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఏడు దఫాలుగా అదే చర్యలు, చికిత్స ఫలితాలు వంటి సామాజిక-ఆర్థిక అంశాల
స్థానంలో కొనసాగుతుండడం విశేషం. ‘అంతర్జాతీయ సంతోష ప్రభావం క్యాన్సర్తీవ్రతపై ఎక్కువ.
దినోత్సవ’మైన (మార్చి 20న) యూఎన్ ఆధారిత సంస్థ తాజా * సామాజిక-ఆర్థిక హోదా తక్కువగా ఉన్నవారు సకాలంలో
ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణ సేవలను పొందలేకపోతున్నారు.
ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష దీనివల్ల వారిలో క్యాన్సర్ ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది.
సూచీల్లో నార్డిక్దేశాలైన ఫిన్లాండ్(1), డెన్మార్క్(2), ఐస్లాండ్(3) వనరుల లభ్యత లేకపోవడం, ఆరోగ్య అంశాల్లో అవగాహన
వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. ఈ అంతంతమాత్రంగా ఉండటం కూడా వీరికి ప్రతికూలంగా
జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. చైనా (60), మారుతోంది.
S
నేపాల్ (93), పాకిస్థాన్ (108), మయన్మార్(118) దేశాలు
ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక
పేర్కొంది. తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం
అరవై శాతం మంది పిల్లలకు డిజిటల్వ్యసనం ముప్పు
అరవై శాతం మంది పిల్లలు డిజిటల్ వ్యసనం బారిన
పడే ప్రమాదం ఉందని తాజా సర్వే ఒకటి పేర్కొంది. ఇందులో
K
ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది.
5 నుంచి 16 ఏళ్ల మధ్యనున్న వారే ఉన్నారని తెలిపింది. ఈ
దక్షిణాదిలో రొమ్ము క్యాన్సర్తీవ్రత ఎక్కువ
ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన
భారత్లో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, అవసరముందని సూచించింది. స్మార్ట్ పేరేంట్ సొల్యూషన్
తమిళనాడు, కర్ణాటక, దిల్లీల్లో రొమ్ము క్యాన్సర్ సమస్య తీవ్రత కంపెనీ అయిన ‘బాటు టెక్’ వెయ్యి మంది తల్లిదండ్రులను
A
ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. వచ్చే సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ‘70-80శాతం మంది
ఏడాది దేశంలో ఈ వ్యాధి మరింత పెరగొచ్చని కూడా పేర్కొంది. పిల్ల లు రోజూవారీ నిర్దే శి త స్క్రీన్ సమయాన్ని అధిగమించి
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఈ అధ్యయనాన్ని ఉపయోగిస్తున్నారు. డిజిటల్ గేమ్స్, సామాజిక మాధ్యమాలనే
నిర్వహించింది. 2012 నుంచి 2016 మధ్య రాష్ట్రాలవారీగా రొమ్ము ప్రధానంగా వాడుతున్నారు. ఈ విషయంలో 85శాతం మంది
క్యాన్సర్భారం ఎలా ఉందన్నది ఇందులో పరిశీలించారు. ఈ వ్యాధి తల్లిదండ్రులు తమ పిల్లలను నియంత్రించడంలో ఇబ్బందులు
కారణంగా తలెత్తే అనారోగ్యం, వైకల్యం, మరణం వల్ల బాధితులు పడుతున్నారు. కేవలం 10శాతం మంది మాత్రమే పేరేంట్కంట్రోల్
కోల్పోయే నాణ్యమైన జీవితకాలా (డాలీ)న్ని లెక్కించారు. దాని సదుపాయాన్ని వినియోగిస్తున్నారు’ అని సర్వేలో వెల్లడైంది.
ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు.
కర్బన ఉద్గారాలతో తరుముకొస్తున్న ముప్పు!
ముఖ్యాంశాలు:
2023లో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల
* పట్ట ణ ప్రాంతాల మహిళలతో పోలిస్తే గ్రామీణ అధికమైందని, భూమి, నీరు ఉపరితలాల్లో ఉష్ణోగ్రతలు ఎగబాకుతూ
అతివలకు రొమ్ము క్యాన్సర్ ముప్పు తక్కువ. హైదరాబాద్, చెన్నై, హిమానీనదాలు, సముద్రాల్లోని మంచు ఫలకలు వేగంగా
బెంగళూరు, దిల్లీలో ఈ వ్యాధి అధికంగా ఉంది. కరిగిపోతున్నాయని ‘ప్రపంచ వాతావరణ స్థితి’ పేరుతో విడుదల
* పెద్దగా కదలికలు లేని జీవనశైలి, ఊబకాయం; లేటు చేసిన నివేదికలో యూఎన్ వాతావరణ శాఖ తెలిపింది.
వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనడం, 2024లోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయని
పిల్లలకు సరిగా పాలివ్వకపోవడం వంటివి పట్టణ ప్రాంత మహిళల్లో అంచనా వేసింది. ముఖ్యంగా 2023 సంవత్సరంలో ఈ విపత్తులు
S
నెలల కాలంలో నిర్దేశిత 1.5డిగ్రీల సెల్సియస్ను మించి ఉష్ణోగ్రత
పెరిగిందని తెలిపింది. సగటు ఉష్ణోగ్రత 1.56 డిగ్రీల సెల్సియస్గా
నమోదైందని పేర్కొంది. అంతకుముందు ఏడాది నమోదైన ఉష్ణోగ్రత
1.48 డిగ్రీల సెల్సియస్మాత్రమే.
తీసుకుంటే.. దేశీయ మార్కెట్లో వినియోగించే చేపల మొత్తం
పరిమాణం 120 శాతం పెరిగి 5.428 మిలియన్టన్నుల నుంచి
11.924 మిలియన్ టన్నులకు చేరింది. అధ్యయనం ప్రకారం..
త్రిపురలో అత్యధిక చేపల వినియోగదారులు (99.35%) ఉండగా,
K
* 2023లో 90శాతం సముద్రజలాల ఉపరితలాలు హరియాణాలో అత్యల్పంగా (20.55%) ఉన్నారు.
* హిమానీనదాల్లో 1950 నాటికి ఇప్పటి ఎంతో రాష్ట్రా ల తోపాటు తమిళనాడు, కేరళ, గోవాలలో చేపలు తినే
వ్యత్యాసం. అప్పట్లో ఘనీభవించి ఉన్న మంచులో అత్యధిక శాతం జనాభా 90 శాతానికి పైగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్,
A
ఇప్పుడు కనుమరుగైంది. అంటార్కిటికా సముద్రంలోని ముంచు హరియాణా, రాజస్థాన్లలో ఈ గణాంకాలు 30శాతం కంటే
S
సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్విడుదల చేశారు. ‘‘బలమైన,
స్వావలంబన దేశాన్ని నిర్మించుకోవాలనే ధృక్పథానికి 2047
వరకు రానున్న సంవత్సరాలు చాలా కీలకం. ఇందులో యువత
ముఖ్యభూమిక పోషిస్తుంది. కృత్రిమ మేధ, సముద్ర, అంతరిక్ష
ఇతరత్రా సంక్షోభాలు తలెత్తిన దేశాల్లో మహిళా సున్తీలు ఎక్కువగా
జరుగుతున్నాయి. ఇథియోపియా, నైజీరియా, సుడాన్లలో ఇవి
చాలా ఎక్కువ. కొన్ని దేశాలు మహిళా సున్తీల నిరోధంలో పురోగతి
సాధిస్తున్నాయని యూనిసెఫ్తెలిపింది. బుర్కినాఫాసోలో మూడేళ్ల
K
అన్వేషణ, చంద్రయాన్-3, కరోనా మహమ్మారి సమయంలో క్రితం 15-49 ఏళ్ల వయోవర్గంలో 80 శాతం మందికి సున్తీలు
వాక్సిన్ అభివృద్ధి చేయడంలో మన నాయకత్వం, పునరుత్పాదక జరగ్గా, ఇప్పుడది 30 శాతానికి తగ్గినట్లు నివేదిక పేర్కొంది.
ఇంధనాన్ని విస్తరించడం వంటి రంగాలలో పెట్టుబడులు మన ప్రపంచమంతటా 2030కల్లా ఈ దురాచారాన్ని రూపుమాపాలని
దేశ స్వావలంబనకు నిదర్శనం’’ అని ప్రధాని మోదీ అందులో ఐరాస ఆశిస్తోంది.
A
వెల్లడించింది.
ప్రజారోగ్యంపై పరిశోధనలు చేస్తున్న భారత ప్రజారోగ్య * దిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు 16 మందిని ఈడీ
S
పంజాబ్లో 120 ఏళ్లు దాటిన ఓటర్లు 205 మంది
ఉన్నారని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిబిన్ సి తెలిపారు.
ఎన్సీపీ ఆ గుర్తును ఉపయోగించకుండా ఆదేశించాలని కోరుతూ
శరద్పవార్వర్గం ‘సుప్రీం’ను ఆశ్రయించింది. ఈ వర్గం అభ్యరన
్థ కు
జస్టిస్సూర్యకాంత్, జస్టిస్కె.వి.విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం
K
అందులో 122 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారని
సమ్మతించలేదు. అయితే, ‘గడియారం’ గుర్తు ప్రస్తుతం కోర్టు
వెల్లడించారు. 100 నుంచి 119 ఏళ్ల వయసున్నవారు 5,004
పరిధిలో ఉందని, న్యాయస్థానం తుది ఆదేశాలకు లోబడే ఆ గుర్తును
మంది ఉన్నారని వెల్లడించారు. 100 నుంచి 109 ఏళ్ల మధ్య
వినియోగిస్తామనే విషయాన్ని అజిత్పవార్వర్గం ప్రచురించే ప్రతి
వయసున్న వారిలో 1,917 మంది పురుషులు, 2,928 మంది
కరపత్రం, పోసర్
్ట , బ్యానర్, వీడియోల్లో స్పష్టంగా తెలియజేయాలని
మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. 110 నుంచి 119 ఏళ్ల మధ్య
A
న్యాయస్థానం నిర్దేశించింది.
వయసున్న వారిలో పురుషులు 59 మంది, 100 మంది మహిళలు
ఉన్నారని వివరించారు. అతి పెద్ద ‘ఎన్నికల’ తరలింపు
క్షయపై పోరులో భారత్విఫలం: డబ్ల్యూహెచ్వో ప్రపంచంలోనే అతి పెద్ద తరలింపు లోక్సభ ఎన్నికల
సందర్భంగా చోటుచేసుకోనుంది. జల, వాయు, రోడ్డు మార్గాల
క్షయ మహమ్మారిని 2020 నాటికే అంతం చేయాలన్న
ద్వారా అత్యధికంగా మనుషులను, వస్తువులను ఎన్నికల కోసం ఈసీ
లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ విఫలమైందని ప్రపంచ ఆరోగ్య
తరలించనుంది. ఎన్నికల కోసం 1.5 కోట్ల మంది సిబ్బందిని, 55
సంస్థ ఆక్షేపించింది. దేశంలో 2015-20 మధ్య టీబీ సంభావ్యత
లక్షల ఈవీఎంలను, 4 లక్షల వాహనాలను వినియోగించనుంది.
0.5% మాత్రమే తగ్గిందని పరిశోధనా పత్రంలో పేర్కొంది. భారత్లో
టీబీ బారిన పడేవారి సంఖ్యను 2020 సంవత్సరానికి ప్రతి లక్ష హిమాచల్లో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం
మందిలో 171 మందికి పరిమితం చేయాలనేది డబ్ల్యూహెచ్వో
హిమాచల్ప్ర దేశ్లో పీచు మిఠాయి తయారీ, నిల్వ,
లక్ష్యం కాగా అది 213గా నమోదైంది. ఆ వ్యాధి వల్ల సంభవించే
విక్రయాలను ఏడాది పాటు నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
మరణాలను 2.7 లక్షల నుంచి 3.2 లక్షలకు పరిమితం చేయాల్సి
జారీ చేసింది. 2025 మే 15 వరకు ఈ నిబంధన అమల్లో
ఉన్నప్పటికీ 3.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రాణాలు
ఉంటుందని తెలిపింది. వివిధ జిల్లాల నుంచి సేకరించిన పీచు
కోల్పోయారని పేర్కొంది.
మిఠాయి నమూనాలను పరీక్షించిన ఆహార భద్రత అధికారులు
S
ప్రాంతీయ పార్టీలకు రూ. 5,221 కోట్ల విరాళాలు
* సై నీ 1 9 9 6 లో భా జ పా లో త న ప్ర స్ థా నా న్ ని
మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో
నారాయణ్గఢ్నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో
K
ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన
రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో
ఎన్నికల బాండ్ల వివరాల ప్రకారం దేశంలో ప్రాంతీయ పార్టీలకూ
కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 3.83లక్షల
భారీగానే లబ్ధి చేకూరినట్లు స్పష్టమవుతోంది. 2019 ఏప్రిల్-
మెజార్టీతో విజయం సాధించారు. గతేడాది అక్టోబరులో భాజపా
2024 జనవరి మధ్య ఎన్నికల బాండ్ల ద్వారా ప్రాంతీయ పార్టీలు
రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. హరియాణా ఓబీసీల్లో సైనీల
రూ. 5,221 కోట్లకుపైగా విరాళాలు అందుకున్నాయి. భాజపాకు
A
జనాభా దాదాపు 8 శాతం. కురుక్షేత్ర, హిస్సార్, అంబాలా, రేవాడీ
రూ.6,061 కోట్ల విరాళాలు రాగా ఆ తర్వాత స్థానంలో ప్రాంతీయ
జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ.
పార్టీలు నిలిచాయి. భాజపాకు వచ్చిన విరాళాలతో పోలిస్తే
ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు రూ.839 కోట్లు మాత్రమే * 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో భాజపాకు
తక్కువ కావడం గమనార్హం. ఎన్నికల బాండ్ల ద్వారా కాంగ్రెస్కు 41 మంది ఎమ్మెల్యేలుండగా.. జననాయక్జనతా పార్టీ (జేజేపీ)
1,422 కోట్ల విరాళాలు రాగా, ఆమ్ఆద్మీ పార్టీకి రూ.65.45 కోట్ల కి 10 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్కు 30, ఇండియన్నేషనల్
కాంగ్రెస్లోక్దళ్, హరియాణా లోక్హిత్పార్టీకి చెరొక సభ్యుడు
విరాళాలు వచ్చాయి.
ఉన్నారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఆరుగురు భాజపాకు
* ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీకే ఎక్కువ: ప్రాంతీయ పార్టీల్లో
మద్దతు ఇస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అత్యధికంగా రూ.1,609.53
కోట్లు సమీకరించింది. ఎన్నికల బాండ్ల ద్వారా టీఎంసీకి వచ్చిన ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ
విరాళాలు 22 ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాల్లో *భారత్- చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన
30 శాతం ఉండడం విశేషం. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, తవాంగ్కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను,
నేషనల్కాన్ఫరెన్స్, గోవా ఫార్వర్డ్పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా సాయుధ సంపత్తిని తరలించేందుకుఉపయోగపడే ‘సేలా’ సొరంగ
కోటి రూపాయల కంటే తక్కువ విరాళాలు వచ్చాయి. మార్న్
గా ని ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్విధానంలో ప్రారంభించి,
జాతికి అంకితం చేశారు.
ఫిబ్రవరి 9న మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. ప్రగతిదాయక పయనాన్ని చాటుతోందని ఐక్యరాజ్య సమితి
ప్రతినిధులు ప్రశంసించింది. దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయం
* నిజానికి ఇవి జంట సొరంగాలు. మొదటిది (టన్నెల్-
S
1) 1,003 మీటర్ల పొడవుతో ఒకే మార్గంగా ఉంటుంది. రెండోది
రెండు సొరంగ మార్గాలతో 1,595 మీటర్ల పొడవున ఉంటుంది.
రెండింటిని కలిపే అనుసంధాన రహదారి పొడవు 1,300 మీటర్లు.
నుంచి సాంకేతికరంగాల దాకా మహిళల సారథ్యంలో విజయాలు
సాధిస్తున్నారని అభినందించింది. ‘అంతర్జా తీ య మహిళా
దినోత్సవం’ సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత మిషన్ప్రత్యేక
కార్యక్రమం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని అరకులోయలో
K
రెండో సొరంగంలో ఒక మార్గాన్ని సాధారణ ట్రాఫిక్కు, రెండోది
గిరిజన తెగలు సాగుచేస్తున్న ‘అరకు కాఫీ’ ప్రస్థానంపై నిర్వాహకులు
అత్యవసర సేవలకు కేటాయించారు.
ప్రధానంగా దృష్టి సారించారు. ‘సీడ్ టు కప్’ పేరిట అరకు కాఫీ
* పర్వతాల మధ్య సేలా పాస్కు 400 మీటర్ల దిగువన ఈ సాగులో మహిళల ప్రభావవంతమైన పాత్రను వివరించారు.
నిర్మాణం చేపట్టారు. మైనస్20 డిగ్రీల సెల్సియస్వరకు పడిపోయే అతివల సారథ్యంలో ప్రగతి సాధనపై భారత నిబద్ధత ప్రపంచ
A
ఉష్ణోగ్రతల వల్ల భారీగా మంచు కురిసే కాలంలోనూ ఈ సొరంగం దేశాలకు స్ఫూర్తిదాయకమని ఐరాస జనరల్ అసెంబ్లీ 78వ సభ
ద్వారా నిరాటంకంగా రాకపోకలకు వీలుంటుంది. అధ్యక్షుడు డెన్నిస్ఫ్రాన్సిస్అన్నారు.
వంతెన నిర్మాణ విశేషాలు..
ఈశాన్య రాష్ట్రాల్లో రూ.55,600 కోట్ల అభివృద్ధి పనులు
* సొరంగం నిర్మించడానికి 90 లక్షల ‘పనిగంటలు’
ప్రధాని నరేంద్రమోదీ అస్సాం, అరుణాచల్ప్రదేశ్ సహా
పట్టింది. రోజుకు సగటున 650 మంది కూలీలు అయిదేళ్లపాటు
ఈశాన్య రాష్ట్రా ల్లో రూ.55,600 కోట్ల అభివృద్ధి పనులకు
పనిచేశారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వారసత్వ సంపద,
* 71వేల టన్నుల సిమెంటు, 5 వేల టన్నుల ఉక్కు దీనిలో అభివృద్ధి అనేవి జంట ఇంజిన్ సర్కారుకు మంత్రం వంటివని
వినియోగించారు. కొండలు పిండిచేయడానికి 800 టన్నుల పేలుడు అన్నారు.
పదార్థాలు వాడారు.
హుగ్లీ నదీగర్భంలో నిర్మించిన మెట్రోరైలును ప్రారంభించిన
* తవాంగ్- దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల
మోదీ
మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా
అవుతుంది. రోజుకు 3 వేల కార్లు, 2 వేల ట్రక్కులు తిరిగేందుకు దేశంలో తొలిసారిగా హుగ్లీ నదీగర్భంలో నిర్మించిన
సొరంగాలు సరిపోతాయి. ఎంత ఎత్తున్న సైనిక వాహనాలైనా మెట్రోరైలును మోదీ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి దానిలో
S
ప్రోత్సహించేలా ప్రకటనలు ప్రసారం చేస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి
S
గుజరాత్లోని వాద్నగర్లో క్రీస్తుపూర్వం 800 సంవత్సరం
14. తెలంగాణ
ఆర్టీసీకి ఐదు జాతీయ అవార్డులు అందించే ప్రొవిడెన్స్ఇండియా, హైదరాబాద్ఇన్నోవేషన్కేంద్రానికి
నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. 2020లో ఇక్కడ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి
కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థకు ప్రస్తుతం 1,400 మంది
జాతీయస్థాయిలో ఐదు నేషనల్బస్ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్అవార్డులు
ఉద్యోగులున్నారు. రెండేళ్లలో ఈ సంఖ్య 4,000 కు చేరుతుందని
దక్కాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్
ప్రొవిడెన్స్ ఇండియా సీఈఓ రాడ్ హాచ్మన్ తెలిపారు. 5 లక్షల
స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఏటా
చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని
ఈ అవార్డు లు ప్రకటిస్తోంది. 2022-23సంవత్సరానికిగాను
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
రహదారి భద్రతలో, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్
జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేధ), క్లౌడ్ సొల్యూషన్స్, ప్రాసెస్
విభాగంలో, సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరీలో, సాంకేతికతతో
ఆటోమేషన్, గ్లోబల్ కవరేజీ వంటి సాంకేతికతలతో, అమెరికా
ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు ప్రథమ స్థానం
ఆరోగ్య రంగ వ్యవస్థకు ఈ కేంద్రం సహకారం అందిస్తుందని
సాధించగా, అర్బన్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
S
దిల్లీలో అవార్డు ల ను అందించనున్నట్ లు ఏఎస్ఆ ర్టీ యూ
ప్రకటించింది. ప్రజారవాణా వ్యవస్థలో టీఎస్ఆర్టీసీ దేశానికే రోల్
మోడల్గా నిలిచిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్పేర్కొన్నారు.
చెప్పారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ బీజే మూర్ మాట్లాడుతూ
రోగులకు 24×7 సేవలకు అవసరమైన సాంకేతికతను తాము
అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రొవిడెన్స్ ఇండియా కంట్రీ హెడ్
K
మురళీ కృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్కార్యాలయం ఆవిష్కరణల
జాతీయ పురస్కారాలు అందుకున్న టీఎస్ఆర్టీసీ హబ్గా నిలుస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. రహదారి భద్రత, ఐదేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహార లోపం!
ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత
రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు కుటుంబాల్లో సరైన
వినియోగం, తదితర కేటగిరిల్లో ఐదు జాతీయ పురస్కారాల్ని సొంత
A
పౌష్టికాహారం అందక బలహీనంగా మారుతున్నారు. పరిపాలన
చేసుకుంది. దిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో జరిగిన
లోపాలు, సకాలంలో సరకులు అందించలేని పరిస్థితులు, నెలల
నేషనల్పబ్లిక్బస్ట్రాన్స్పోర్ట్ఎక్స్లెన్స్అవార్డులను ఆర్టీసీ ఎండీ
తరబడి బిల్లులు మంజూరు చేయకపోవడంతో అంగన్వా డీ
వీసీ సజ్జనార్నేతృత్వంలోని అధికారుల బృందం అందుకుంది. ఈ
కేంద్రాల్లోనూ కడుపునిండా భోజనం పెట్టే పరిస్థితుల్లే కుం డా
అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్
పోయాయి. సరైన పోషకాలు అందకపోవడంతో ఎత్తుకు తగిన
రోడ్ట్రాన్స్పోర్ట్అండర్టేకింగ్స్(ఏఎస్ఆర్టీయూ) అందించింది.
బరువు.. వయసుకు తగిన ఎత్తు పెరగక శారీరకంగా బలహీనంగా
2022-23 ఏడాదికి గాను ఐదు జాతీయస్థాయి పురస్కారాలు
మారుతున్నారు. మహిళాశిశు సంక్షేమశాఖ నెలకోసారి అంగన్వాడీ
టీఎస్ఆర్టీసీకి దక్కాయి. అవార్డుల ప్రదానోత్సవానికి ఏఎస్ఆర్టీయూ
కేంద్రాల్లో నమోదైన 5 ఏళ్లలోపు చిన్నారుల అభివృద్ధి సూచీలను
అధ్యక్షుడు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ కార్యదర్శి
పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల 18.93 లక్షల మంది
అనురాగ్ జైన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐదు జాతీయ
చిన్నారుల బరువు, ఎత్తు వివరాలు నమోదు చేసినప్పుడు దాదాపు
స్థాయి అవార్డులు దక్కడం సంస్థకు ఎంతో గర్వకారణమని, సంస్థ
17.74 శాతం మంది తక్కువ బరువుతో బక్కగా, బలహీనంగా
ఉద్యోగులకు ఈ పురస్కారాలను అంకితం చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ
ఉన్నట్లు వెల్లడైంది. వీరిలో 3.89శాతం మంది (దాదాపు 74వేలు)
వీసీ సజ్జనార్ప్రకటించారు.
అత్యంత బలహీనంగా ఉన్నారని వెంటనే అదనపు పోషకాహారం
హైదరాబాద్లో ప్రొవిడెన్స్ఇండియా అవసరమని గుర్తించింది. వీరిలోనూ మూడేళ్లలోపు చిన్నారులు
ఆరోగ్య సంరక్షణ విభాగానికి సాంకేతిక పరిష్కారాలను ఎక్కువ ఉన్నట్లు సర్వేలో తెలిసింది.
చిన్నారులు దాదాపు 19.29 లక్షల మంది ఉన్నారు. మూడేళ్లలోపు ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాలను ఎంపిక చేసి తీసుకొస్తున్నామని,
చిన్నారులకు జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్ఐఎన్) సూచించిన మొదట హనుమకొండలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఒక్కరోజే
మార్గదర్శకాల మేరకు శిశు సంక్షేమశాఖ బాలామృతం అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,43,382 కేసులను లోక్అ దాలత్ ద్వారా
భోజనం, స్నాక్స్, పాలు, రోజుకి ఒకటి చొప్పున నెలకు 30 గుడ్లు తెలంగాణలో ఇందిరమ్మ పథకం ప్రారంభం
ఇస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన
గవర్నర్తమిళిసై రాజీనామా ప్రజాదీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్పాల్గొన్నారు.
గవర్నర్తమిళిసై సౌందరరాజన్తన పదవికి రాజీనామా రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే
చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి ఆలోచనతో ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ
సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
S
ద్రౌపదీ ముర్ముకు పంపించారు. ఆమె 2019 సెప్టెంబరు 1న
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. 2021 ఫిబ్రవరి
16న పుదుచ్చేరి ఇన్ఛార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు చేపట్టారు.
పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.5 లక్షల
ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి
3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామన్నారు. భద్రాచలంలోని
K
పోటీ చేసే అవకాశం వ్యవసాయ మార్కెట్యార్డు మైదానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని
రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క,
తమిళిసై తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా ర ని గత
మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ఆవిష్కరించారు.
కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా లోక్సభ
జిల్లాకు చెందిన ఆదివాసీ, గిరిజన మహిళలు 21 మందికి ఇళ్ల
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తన పదవికి ఆమె
A
మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
రాజీనామా సమర్పించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా
రాజ్భవన్లో బస చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రాజీనామా నాగరాజు సురేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
అంశాన్ని ఆమె ప్రస్తావించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన డాక్టర్
సమాచారం. నాగరాజు సురేంద్ర(కలం పేరు ఎలనాగ)కు ‘గాలిబ్ నాటి
కేసులు వేగంగా పరిష్కరించేందుకు కోర్టుల సంఖ్య పెంపు కాలం’ అనే తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ
పురస్కారం(2023) లభించింది. ఈ మేరకు సాహిత్య అకాడమీ
న్యాయస్థానాల్లో పెద్ద సంఖ్యలో కేసులు అపరిష్కృతంగా
ప్రకటించింది. 1953లో ఎలగందుల గ్రామంలో జన్మించిన
ఉ ంటున్నా య ని . . అ ం దు కే న్యా య స్ థా నా ల స ం ఖ ్య ను
ఈయన వృత్తిరీత్యా డాక్టరైనా ప్రవృత్తి రీత్యా కవి, రచయిత,
ఎప్పటికప్పుడు పెంచుతున్నామని, ఈ క్రమంలో కేసులను వేగంగా
అనువాదకుడు, విమర్శకుడు. 1980 నుంచి 1986 వరకు
పరిష్కరించేందుకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
నైజీరియాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, తర్వాత 1989 నుంచి
జస్టిస్ ఆలోక్ అరాధే న్యాయమూర్తులు, న్యాయవాదులకు
2012 వరకు ఏపీ వైద్య విధాన పరిషత్లో పనిచేసి రాష్ట్రస్థాయి
సూచించారు. ఆయన హనుమకొండ, వరంగల్జిల్లా న్యాయస్థానాల
అధికారిగా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్లో
ప్రాంగణంలో ఏసీబీ, సీనియర్ సివిల్ కోర్టు, ఈసేవా కేంద్రాలు,
నివాసముంటున్నారు. ఎన్నో అనువాద రచనలు చేశారు. అందులో
డిజిటలైజేషన్కేంద్రాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఒకటైన ‘గాలిబ్ నాటి కాలం’ అనే రచనను కేంద్ర సాహిత్య
అనంతరం బార్ అసోసియేషన్లు ఏర్పాటు చేసిన సమావేశంలో
అకాడమీ అవార్డు వరించింది. ఉన్నత పాఠశాల స్థాయి నుంచే
S
పా త బ స్తీ లో ని ల క ్క గా జు ల కు జి యో గ్రా ఫి క ల్
ఇండికేషన్(జీఐ) గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్
సాలెం, వారణాసి, గువాహటి, బార్గా, ఫులియా, వెంకటగిరి, గడగ్,
చంపా, కన్నూర్లలో ఐఐహెచ్టీలు ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడ
ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
K
హలీమ్కు జీఐ ట్యాగ్దక్కగా.. తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో అయితే పోచంపల్లిలో స్థా పిం చాలని గత ప్రభుత్వం కేంద్ర
చేరాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్ లాడ్బజార్ లాక్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
గాజులను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు.
తెలంగాణలో గృహజ్యోతి పథకం ప్రారంభం
తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జీఐ రిజిస్ట్రీ
A
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు
జీఐ రిజిస్ట్రేషన్ ట్యాగ్ను ప్రకటించింది. తెలంగాణలో జీఐ ట్యాగ్
వాడే వినియోగదారులకు జీరో బిల్లుల జారీ ప్రారంభమైంది.
అందుకున్న 17వ ఉత్పత్తి ఇది.
రాష్ట్రవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి, విద్యుత్శా ఖ మంత్రి భట్టి
* మొగలుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెబుతారు.
విక్రమార్క, పలువురు మంత్రులు ప్రజల ఇళ్లకు వెళ్లి స్వయంగా
లక్క గాజులకు రాజకుటుంబాల్లోని మహిళలు ఈ గాజులు
మీటరు రీడింగ్ తీసి జీరో బిల్లుల జారీ కార్యక్రమాన్ని వేడుకలా
ధరించేవారు. ఇప్పుడు వేడుకల్లో వీటిని ధరించడానికి మహిళలు
ప్రారంభించారు. బిల్లు అందుకున్న ప్రజలతో మాట్లాడి ఈ పథకంపై
ఇష్టపడుతున్నారులాడ్ బజార్లో మాత్రమే దొరికే లక్క గాజులకు
వారి స్పందనను తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో
జీఐ గుర్తింపు కోసం 2022లో క్రిసెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిజన్స్
200 యూనిట్లలోపు కరెంటు వాడిన వినియోగదారులు 39.90
వెల్ఫేర్అసోసియేషన్దరఖాస్తు చేసింది. తెలంగాణ పరిశ్రమలు,
లక్షల వరకూ ఉండొచ్చని విద్యుత్పంపిణీ సంస(్థ డిస్కం)ల అంచనా.
వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించింది. 18 నెలల
ప్రజాపాలనలో మొత్తం 81 లక్షలకు పైగా కుటుంబాల వారు తమకు
పరిశీలన అనంతరం జీఐ ట్యాగ్ మంజూరైంది. త్వరలోనే
గృహజ్యోతి కింద ఉచిత కరెంట్కావాలని దరఖాస్తులిచ్చారు. వాటిని
ధ్రువీకరణ పత్రం రానుంది.
వడపోసిన అధికారులు తొలిదశలో 39.90 లక్షల మంది అర్హులని
తెలంగాణకుజాతీయ చేనేత సాంకేతిక సంస్థ మంజూరు తేల్చారు. రేషన్కార్డు, ఆధార్వివరాలు సేకరించి వినియోగదారుల
నమోదు ఇంకా కొనసాగుతున్నందున వచ్చేనెల అర్హుల సంఖ్య
తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక సంస్థ(ఐఐహెచ్టీ)
మరింత పెరుగుతుందని అంచనా. 200 యూనిటలో
్ల పు వాడినా...
ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర
S
K
A
15. ఆంధ్రప్రదేశ్
శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురు ఏపీ హైకోర్టు జడ్జీలు దాన్ని పరిగణనలోకి తీసుకొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు చెందిన ముగ్గురు అదనపు చంద్రచూడ్నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న
న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనకు ఇప్పుడు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217
ఆ ం ధ్ర ప్ర దే శ్ హై కో ర్ టు లో అ ద న పు న్యా య మూ ర్తు లు గా (1)కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి వీరిని ప్రస్తుతం
సేవలందిస్తున్న జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, పనిచేస్తున్న హైకోర్టుల్లో శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ
జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు, మధ్యప్రదేశ్ హైకోర్టు లో రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల్లో
సేవలందిస్తున్న జస్టిస్ దుప్పల వెంకటరమణలను శాశ్వత పేర్కొంది. ఆంధ్రప్రదేశ్హైకోర్టులో ఉన్న శాశ్వత న్యాయమూర్తుల
న్యాయమూర్తులుగా నియమించాలని ఏపీ హైకోర్టు కొలీజియం ఖాళీల సంఖ్య ఆధారంగానే జస్టిస్ దుప్పల వెంకటరమణను
2023 ఫిబ్రవరి 24న సుప్రీంకోర్టు కొలీజియానికి ప్రతిపాదించింది. మధ్యప్రదేశ్హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు
అందులో వెల్లడించింది.
S
K
A
S
K
APPSC/TSPSC
A
గ్రూప్ 1, గ్రూప్ 2
English Medium / Telugu Medium
అడ్మిషన్లు జరుగుతున్నాయి