Professional Documents
Culture Documents
2021 Nov TM Magazine
2021 Nov TM Magazine
S
K
A
ముందుమాట
S
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఉద్యోగం పొందాలంటే - ఆయా ప్రభుత్వ విధానాలు-పథకాలు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక,
భౌగోళిక, సామాజిక, సమకాలీన అంశాలపై లోతైన అధ్యయనం మరియు విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించుకున్న వారు
K
మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలరు.
పైన చెప్పబడిన అన్ని అంశాలను స్పృశిస్తూ, తెలుగులో లభించని సమాచారాన్ని 3600 కోణంతో సమగ్రంగా - ప్రిలిమ్స్,
మెయిన్స్ పరీక్షలకు ఉభయ తారకంగా, పరీక్షల డిమాండ్ కు తగ్గట్టుగా ఎ.కె.ఎస్. కరెంట్ ఎఫైర్స్ ప్రతి విభాగాన్ని ఆయా
నిష్ణాతులయిన విషయ నిపుణులచే రూపొందించి మీ ముందుకు తీసుకురావడమైనది.
A
ఢిల్లీ మరియు హైదరాబాద్ లోని అత్యుత్తమ ఫ్యాకల్టీచే గ్రూప్-1,2(ఎపిపిఎస్.సి/టిఎస్ పి ఎస్ సి) బ్యాచ్ లకు అడ్మిషన్లు
జరుగుచున్నవి, గ్రూప్-1 టెస్ట్ సీరీస్లు జరుగుచున్నవి. వివరాల కొరకు మా ఆఫీసునందు, ఈ-మెయిల్, ఫోన్ లేదా ఆన్ లైన్
ద్వారా సంప్రదించగలరు.
M.S. Shashank
Director
విషయ సూచిక
1. భారత రాజ్యాంగం - పరిపాలన........................................................................ 8-11
కల్లోలిత ప్రాంతాలుగా అరుణాచల్లోని 3 జిల్లాలు...........................................................................8
ఒత్తిడితో డీఎన్ఏ పరీక్షలు చేయించలేం..........................................................................................8
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డురద్దు..........................................................................................................8
మిలటరీ స్కూళ్లు,కళాశాలల్లో బాలికలకు ప్రవేశం.............................................................................9
వ్యర్థ జలాల తరలింపునకు కొత్త విధానం......................................................................................10
దేశ భద్రతతో ముడిపడ్డ ప్రాజెక్టులకు అటవీ అనుమతులు అక్కర్లేదు...................................................10
రాష్ట్రాల్లో వివాదాస్పదమవుతున్న ‘సీఎస్‘ నియామకం......................................................................10
కోర్టును ధిక్కరిస్తే శిక్ష తప్పదు.....................................................................................................11
S
24 వారాల తర్వాత గర్భస్రావానికి అనుమతి.................................................................................11
4. పర్యావరణం................................................................................................ 29-30
వేగంగా పెరుగుతున్న సముద్రమట్టాలు.........................................................................................29
గాలికాలుష్యానికి భారీ మూల్యం..................................................................................................30
S
మలేరియాకు తొలి టీకా............................................................................................................45
8. క్రీడలు.........................................................................................................53-61
9. ఇతర అంశాలు............................................................................................ 62-66
A
10. రక్షణ.......................................................................................................... 67-68
11. అవార్డులు....................................................................................................69-75
12. తెలంగాణ................................................................................................... 76-80
13. ఆంధ్రప్రదేశ్..................................................................................................81-82
RNI : AP B 1814786
All Legal Issues Are Subjected To Rajahmundy Juristriction Only
S
ఏఎఫ్ఎస్పీఏ అమల్లో ఉంటుందని తెలిపింది. నామ్సాయి జిల్లో
లా ని
నామ్సాయి, మహదేవ్పుర్పోలీసు స్టేషన్ల పరిధిని కూడా కల్లోలిత
ప్రాంతంగా గుర్తించినట్లు నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది.
సెక్షన్- 3 కింద కల్లోలిత ప్రాంతాలుగా గుర్తించినవాటిలోనే
నిగమ్లిమిటెడ్, 3. అడ్వాన్స్డ్వెపన్స్అండ్ఎక్విప్మెంట్ఇండియా
లిమిటెడ్, 4. ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్, 5. యంత్ర ఇండియా
లిమిటెడ్, 6. ఇండియా ఆప్టెల్లిమిటెడ్, 7, గ్డ
లై ర్స్ఇండియా లిమిటెడ్
K
ఏఎఫ్ఎస్పీఏ అమలుకు వీలుంటుందన్న సంగతి గమనార్హం. ఇవన్నీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే
పనిచేస్తాయి. ఇక ముందు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి,
ఒత్తిడితో డీఎన్ఏ పరీక్షలు చేయించలేం
వాహనాలు, రక్షణ ఉత్పత్తులు, రక్షణేతర ఉత్పత్తులన్నీ ఈ
డీ ఎ న్ ఏ ప రీ క్ష లు చే యిం చు కో వా ల ని ఒ త్తి డి సంస ్థ ల పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఆర్డ్నెన్స్ ఫ్యాక ్ట రీ
తీసుకురాలేమని, అలా చేయడం వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత
A
బోర్డు యాజమాన్యం, నియంత్రణ, నిర్వహణ బాధ్యతలు, ఈ
హక్కును హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బోర్డు పరిధిలోని 16 ఉత్పత్తి కేంద్రాలకు చెందిన మిగులు
ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఏదో యథాలాపంగా ఈ పరీక్ష భూములు డైరెక్టరేట్ ఆఫ్ ఆర్డి నె న్స్ కు బదిలీ అవుతాయి.
చేయించుకోవాలని ఆదేశించలేమంది. వారసత్వ నిరూపణకు ఇప్పటివరకు ఆర్డి నె న్స్ ఫ్యాక్ట రీ బోర్డు పరిధిలో ఉన్న
ఇతర ఆధారాలున్నప్పుడు డీఎన్ఏ పరీక్ష జరిపించుకోవాలని ప్రొడక్షన్, నాన్ ప్రొడక్షన్ యూనిట్ల పరిధిలో గ్రూప్ ఏ, బీ, సీ
కోర్టు ఆదేశాలు ఇవ్వలేదని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్ ఉద్యోగులందర్నీ మూకుమ్మడిగా ఈ కొత్త ప్రభుత్వరంగ సంస్థల్లోకి
రెడ్డి, జస్టిస్ హృషీకేశ్ రాయ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బదిలీచేస్తారు. ఈ ఉద్యోగుల సర్వీస్నిబంధనలను ఆయా సంస్థలు
కేసు పూర్వపరాల్లోకి వెళ్తే... తాను త్రిలోక్ చంద్ గుప్త, దేనికది ప్రత్యేకంగా రూపొందించుకుంటాయి. ఉద్యోగులకు ఒక
సోనాదేవిల కుమారుడినని, ఆస్తిలో తనకూ వాటా ఉందని ఆకర్షణీయమైన ప్యాకేజీ ప్రకటిస్తారు. అప్పటివరకు ఉద్యోగులంతా
అశోక్ కుమార్ అనే వ్యక్తి దావా వేశాడు. ఆ దంపతులకు తాము ఆయా సంస్థల్లో డిప్యుటేషన్మీద పనిచేస్తున్నట్లుగా భావిస్తారు.
ముగ్గురం కుమార్తెలం మాత్రమే ఉన్నామని, అశోక్కుమార్కు అప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సర్వీసు నిబంధనలే
సంబంధం లేదంటూ ప్రత్యర్థులైన వారు వాదించారు. కుమారుడినని వర్తిస్తాయి. పదవీ విరమణ చేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల
నిరూపించుకోవడానికి డీఎన్ఏ పరీక్షలు జరిపించుకునేలా పింఛను చెల్లింపు బాధ్యతలను రక్షణ శాఖే చూసుకుంటుంది.
ఆదేశించాలని ట్రయల్కోర్టులో దరఖాస్తు చేశారు. అయితే తాను కొత్త నిబంధనల ప్రకారం మెదక్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్
ఆ పరీక్ష చేయించుకోనని, కుమారుడినని నిరూపించుకోవడానికి ఇన్స్టిట్యూట్ఆఫ్లెర్నింగ్... ఆర్మర్డ్వెహికిల్స్నిగమ్లిమిటెడ్కు బదిలీ
ఇతర పత్రాలు ఉన్నాయని చెప్పారు. ఆయన వాదనను ట్రయల్ అవుతుంది. అలాగే ఈ సంస్థకు చెందిన మిగులు భూమి డైరెక్టరేట్
S
సంస్థలు, మూడు రీజనల్ మార్కెటింగ్ సెంటర్లు, ఐదు రీజనల్
కంట్రోలర్స్ ఆఫ్ సేఫ్టీలు ఉన్నాయి. దీనిలో మొత్తం 70వేల
మందికిపైగా పనిచేస్తున్నారు. ఈ సంస ్థ ల వార్షి క టర్నోవర్
రూ.19వేల కోట్లు. ఇది డిపార్ట్మెంట్ఆఫ్డిఫెన్స్కింద పనిచేసింది.
రకమైన ఫిరంగితో జవాన్లు కాల్పులు సాధన చేస్తుండగా.. ఒక తూటా
ఆ ఫిరంగిలోనే పేలింది. దీంతో బీఎస్ఎఫ్ జవాను సతీష్కుమారు
కన్నుమూశాడు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.ఈ
రెండు ఘటనల్లో వాడిన మందుగుండును ప్రభుత్వ రంగానికి
K
చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కర్మాగారాల్లో తయారు చేశారు.
కార్పొరేటీకరణ ఎందుకు..?
సైన్యం అంతర్గత నివేదికల ప్రకారం 2014-2019 వరకు
రక్షణ రంగంలో సంస్కరణలపై 2000 సంవత్సరం నుంచి
ఈ సంస్థ తయారు చేసిన ఆయుధాల కారణంగా 400కు పైగా
ప్రభుత్వం నాలుగు కమిటీలను నియమించింది. వీటిల్లో మూడు
ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
కమీటీలు ఓఎఫ్బీ ప్రైవేటీకరణకు ఓటువేశాయి. ఒక కమిటీ
A
దాదాపు రూ.903 కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సొమ్ముతో
వ్యతిరేకించింది. టీకేఎస్నాయర్కమిటీ (2000), విజయ్కేల్కర్
దాదాపు 100 శతఘ్నులను కొనుగోలు చేయవచ్చు. కానీ, ఓఎఫ్బీ
కమిటీ (2005), వైస్ అడ్మిరల్ రామన్ పూరి కమిటీ (2015)
మాత్రం ఈ ప్రమాదాల్లో కేవలం 19శాతం మాత్రమే తమ ఆయుధాల
లు కార్పొరేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కానీ, లెఫ్టినెంట్
వల్ల జరిగాయని చెబుతోంది. ఉత్పత్తి రంగంలోని పరిశ్రమలకు
జనరల్ డీబీ షెటక్కర్ కమిటీ మాత్రం వ్యతిరేకించింది. అన్ని
నాణ్యత విషయంలో బాధ్యత ఉండాలని ప్రభుత్వం భావించింది.
ఫ్యాక్టరీలకు తరచూ ఆడిటింగ్లు నిర్వహించి మెరుగు పర్చవచ్చని
ఈ ఏడాది జూన్1 6న మంత్రి వర్గం ఆమోదముద్ర పడింది.
సూచించింది. దీంతో ప్రభుత్వం కార్పొరేటీకరణ వైపు మొగ్గింది.
మిలటరీ స్కూళ్లు,కళాశాలల్లో బాలికలకు ప్రవేశం
విమర్శలు:
మిలటరీ స్కూళ్లు , కళాశాలల్లో బాలికలకు ప్రవేశం
• భారత్లో ని భద్రతా దళాలు వాడే అత్యధిక శాతం
కల్పించేందుకుకేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నేషనల్ డిఫెన్స్
ఆయుధాలు ఓఎఫ్బీ నుంచే తయారై వస్తాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ
అకాడమీ పరీక్షల్లోబాలికలకు వచ్చే ఏడాది నుంచి అనుమతించాలని
బోర్డ్ పనితీరుపై విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వ
కేంద్ర రక్షణమంత్రిత్వశాఖనిర్ణయించింది. రక్షణ మంత్రిత్వశాఖ
రక్షణ విభాగంలో ఒకటిగా పనిచేసి.. దళాలకు సరఫరాదారుగా
నడు పు తు న్న నే ష నల్ డిఫె న్ స్అకా డ మీ తోపాటు రా ష్ట్రీయ
వ్యవహరిస్తోంది. దీనికి నేరుగా దళాలు ఆయుధ, మందుగుండు
ఇండియన్ మిలటరీ స్కూళ్లలో బాలికలకు అడ్మిషన్లుఇవ్వాలని
ఆర్డరను
్ల ఇస్తాయి. సరఫరాపై షరతులతో కూడిన ఒప్పందాలు ఏమీ
ని ర ్ణయిం చా రు . బా లి క ల కు ప్ర వే శ ం క ల ్ప ించేం దు కు
ఉండవు. దీంతో సరఫరాలో భారీగా జాప్యం జరుగుతోంది. నాణ్యత
వీలుగా సైనికకళాశాలల్లో సీట ్ల సంఖ్యను దశలవారీగా
కూడా అత్యంత నాసిగా ఉంటోందని దళాలు గగ్గోలు పెడుతున్నాయి.
S
‘ సి టీ ఆ ఫ్ 1 0 0 0 టాం క్ స్ ’ అ నే పే రు తో ఏ ర్ పా టై న
ఇ ప ్ప టి వ ర కు జూ పా ర్ క్లు , స ఫా రీ లు , అ ట వీ
K
కాన్వెంట్ ఏరియాలో అమలు చేయగా ఇది విజయవంతమైంది. శిక్షణ కేంద్రాలుఅటవీయేతర కేటగిరీలో ఉన్నాయి. దీని
అలాగే, భవిష్యత్లో చెన్నై నగరంలో ఉత్పన్నమయ్యే నీటి కొరతను వల్ల వీటిని ఏర్పాటు చేసినప్పుడుఅటవీశాఖకు పరిహారం
పరిష్కరించే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తక్షణ, స్వల్ప, చెల్లించడం అనివార్యమవుతోంది. తాజా ప్రతిపాదనల్లో
దీర్ఘకాల విజన్ను అమలు చేయనుంది. ఈ బృందంలో ఓఓజడ్ఈ వీ టి ని అ ట వీ కే ట గి రీ గా గు ర్తిం చా ల ని ని ర ్ణయిం చా రు
అర్కిటెక్ ట్ స్ , మద్రాస్ టెర్రస్, కేర్ ఎర్త్ ట్రస్ట్, ఐఐటీ మద్రాస్,
కొత్తగా అటవీ సంరక్షణ చట్టంలో ఏడాది వరకు సాధారణ
A
బయోమ్యాట్రిక్స్వాటర్, ఐఆర్డీసీయూసీ, ఉరవుగల్సోషల్వెల్ఫేర్
ఖైదు, జరిమానాల విధింపు వంటి శిక్షలను అమల్లోకి తీసుకువస్తారు
ట్రస్ట్, పేపర్మేన్ ఫౌండేషన్, గోథీ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఈ
సంస్థలన్నీ కలిసి చెన్నై నగర వ్యాప్తంగా వర్షపు నీటిని సేకరించే శి క్ష ల లో భా గ ం గా నింది తు ల తో మ ంచి ప ను లు
నిమిత్తం వాటర్ బ్యాలెన్స్ మోడల్ను అమలుచేయనున్నారు. చే యి స్ తా రు . అ ం టే . . అ డ వు ల్లోని చె ట ్ల ను న రి కి వే సి న
వారిని అటవీకరణలో భాగస్వామ్యం చేయడం వంటివి..!
దేశ భద్రతతో ముడిపడ్డ ప్రాజెక్టులకు..
అటవీ అనుమతులు అక్కర్లేదు రాష్ట్రాల్లో వివాదాస్పదమవుతున్న 'సీఎస్' నియామకం
అఖిల భారత సర్వీసుల్లో...ఐఏఎస్ అధికారులకు ఉన్న
అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేయాలని
ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా.. దేశ భద్రతతో
310లో వీరి ప్రస్తావన స్పష్టంగా ఉంది. దేశ పాలనలో అత్యంత
ముడిపడి ఉన్న ప్రాజెక్టు లు , దేశ సరిహద్దు ల్లో వనరుల
కీలకమైన 'కార్యనిర్వాహక శాఖ'ను చూసేది ఐఏఎస్లే. కేంద్రంలో
కల్పనకు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను అటవీ శాఖ
కార్యనిర్వాహక శాఖకు నేతృత్వం వహించేది ప్రధాని, రాష్ట్రంలో
అనుమతుల నుంచి తప్పించాలని కేంద్రం సంకల్పించింది.
సీఎం...వీరి ఆదేశాల్ని అమలుజేసేది ఐఏఎస్లే. రాష్ట్రాల్లో జిల్లా
అదేవిధంగా ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1980కి కలెక్ట ర ్ల ను , 24శాఖల కార్యదర్శులను..అజమాయీషీ చేసే
ముందు రైల్వే, హైవే సంస్థలు, ప్రజా పనుల విభాగం(పీడబ్ల్యూడీ) కీలకమైన స్థా న ం 'చీఫ్ సెక్రటరీ'(సీఎస్) . అత్యంత సీనియర్
సేకరించిన భూములను కూడా అటవీ కేటగిరీ నుంచి తప్పించాలని ఐఏఎస్ అధికారిని సీఎస్గా రాష్ట్ర సీఎం ఎంపిక చేయాలి.
నిర్ణయించింది. అంటే.. ఇకపై ఆయా సంస్థలు చేసే అభివృద్ధికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 310, అఖిల భారత సర్వీస్
S
16వరకు ఆయన సీఎస్గా కొనసాగారు. ఈ ఏడాది జూన్లో
పశ్చిమ బెంగాల్లోనూ ఇలాంటిదే జరిగింది. 9మంది సీనియర్
ఐఏఎస్ల ను కాదని హెచ్.కె.ద్వివేదిని సీఎం మమతా బెనర్జీ
ఎంపికచేశారు. తాజాగా పంజాబ్లో నూ పునరావృతమైంది.
వారాల తర్వాత కూడాగర్భస్రావం చేయించుకునేందుకు కేంద్రం
అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్య
మండలి ప్రత్యేక అనుమతితో ఇద్దరు వైద్య నిపుణులఆధ్వర్యంలో
అబార్షన్ చేయించుకునే వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
K
గర్భస్రావానికి ఇదివరకు ఉన్న 20 వారాల గడువును పెంచింది.
పంజాబ్లో ప్రకాశ్సింగ్బాదల్హయాం నుంచి వివాదం
మొదలైంది. 1997లో సీనియార్టీ నిబంధనలు పక్కకుపెట్టి లైంగిక దాడికిగురైనవారు, అత్యాచార బాధితులు,
సీఎస్ను నియమించటం మొదలైంది. అదే ఆనవాయితీని కెప్టెన్ రక్త సంబంధంగల (ఇన్సెస్ట్)వారితో గర్భందాల్చినవారు,
అమరీందర్ సింగ్ కూడా అనుసరించారు. మార్చి 2017లో మైనర్లు, గర్భం దాల్చిన సమయంలో వితంతువులైనవారు/
A
అధికారం చేపట్టినప్పుడు తనకు నచ్చిన అధికారికి సీఎస్ పదవి విడాకులుతీసుకున్నవారు, దివ్యాంగులు, మతి స్థిమితం లేనివారు,
కట ్ట బె ట్టారు. నేడు చరణ్జి త్ సింగ్ చన్నీ సీఎంగా వచ్చాక, గర్భం కారణంగా తల్లిప్రాణాలకు ముప్పు అని తేలినవారు,
సెప్టెంబర్ 23న ఆయన నియమించిన సీఎస్ అత్యంత సీనియర్ ఒకవేళ కాన్పు జరిగినా బిడ ్డ తీవ్రమైనశారీరక, మానసిక
కాదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సీఎస్ ఎంపిక నిబంధనల సమస్యలతో ఇబ్బందిపడే అవకాశం ఉందని తేలినప్పుడు
ప్రకారం జరగటం లేదు. తనకు అత్యంత విశ్వసనీయుడైన గర్భస్రావం చేయించుకునేందుకు కేంద్రం అనుమతించింది.
అధికారికి సీఎం బాధ్యతలు అప్పగించొచ్చునేమోగానీ, 'సీఎస్' వైద్యపరమైన కారణాలతో చేసేఅబార్షన్ల కోసం తాజా నిబంధనలు
వంటి ఉన్నతాధికారి హోదా నిబంధనల ప్రకారమే జరగాలని రూపొందించింది.
రాజకీయ విశ్లే ష కులు చెబుతున్నారు. నిజాయితీ, పక్షపాతం 24 వారాలు దాటితే..
లేకుండుట..మొదలైనవి పరిగణలోకి తీసుకోవాలని వారు అన్నారు.
24 వారాల తర్వాత గర్భస్రావం చేయించుకోవాలంటే
కోర్టును ధిక్కరిస్తే శిక్ష తప్పదు రాష్ట్రా లు ఏర్పాటు చేసే వైద్యమండలి అనుమతి తీసుకోవాలి.
అలాంటి గర్భస్రావం వల్ల ప్రాణాలకు ముప్పులేదనినిర్ధారించుకున్న
ధిక్కారంపై కోర్టులకు ఉన్న అధికారం తిరుగు లేనిదని, దీనిని
తర్వాతే అనుమతి లభిస్తుంది. నివేదికలను పరిశీలించిగర్భస్రావానికి
చట్టసభలు సైతం లాక్కోలేవని సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు
అ ను మ తిం చా లా ? లే దా ? అ నే ని ర ్ణ యా న్ ని మూ డు
చేసింది. న్యాయమూర్తుల పైన, కోర్టు సిబ్బందిపైన బురద జల్లుతూ పదే
రోజుల్లోపేవెలువరించాలి. 9 వారాల నుంచి 20 వారాల్లోపు
పదే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు (పిల్స్) వేస్తూ కోర్టు సమయాన్ని
అబార్షన్కు ఒక రిజిస్టర్మెడికల్
డ్ ప్రాక్టీషనర్అనుమతిస్తే సరిపోతుంది.
హరిస్తున్నారన్న కేసులో ఎన్జిఓ సంస్థ 'సూరజ్ ఇండియా ట్రస్ట్'
20 నుంచి 24 వారాల మధ్యనైతేఇద్దరి అభిప్రాయం అవసరం.
2. ఆర్థిక వ్యవస్థ
దేశంలో 41 ఉత్తమ పారిశ్రామిక పార్కులు సుల్తాన్పుర్జనరల్, మెడికల్డివైజెస్పార్కు, మడికొండ, తూప్రాన్
ఇండస్ట్రియల్ పార్కులు, టీఎస్ఐఐసీ జడ్చర్ల స్థానం పొందాయి.
కేంద్రవాణిజ్యశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఫర్
ప్రమోషన్ఆఫ్ఇండస్ట్రీ అండ్ఇంటర్నల్ట్రేడ్(డీపీఐఐటీ) ప్రకటించిన ప్రత్యేకఆర్థిక మండళలో
్ల 13 లీడర్లుగా నిలవగా, అందులో
ఇండస్ట్రియల్ పార్కురేటింగ్స్ సిస్టం-2.0లో 41 పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ నుంచిబ్రాండిక్స్ ఇండియా అపెరెల్ సిటీ, రామ్కీ
పార్కులు ఉత్త మ పనితీరు కనబరిచి, లీడర్లుగా నిలిచాయి. ఫార్మాసిటీ ఇండియా, శ్రీసిటీసెజ్ స్థా న ం దక్కించుకున్నాయి.
S
దాదాపు లీడర్ల జాబితాలోని పార్కులతో సమానమైన
పనితీరు కనబరుస్తున్నా, వాటికంటే కాస్త తక్కువస్థా యి లో
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీసెజ్ హిల్ 2, 3,
నాయుడుపేట సెజ్లు స్థానం పొందాయి. తెలంగాణ నుంచిఫ్యాబ్
సిటీ ఎస్పీవీ, జడ్చర్ల సెజ్లు చోటు దక్కించుకున్నాయి.
K
ఉన్నవాటిని ఛాలెంజర్లుగా గుర్తించారు.భవిష్యత్తులో చాలా అధికంగా ఖాళీస్థలం ఉన్న పార్కుల్లో ఆంధ్రప్రదేశ్లోని
మార్పులు చేసుకొని, పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన పరవాడ, ఎర్రమంచి, గాజులమండ్యం ఉన్నాయి.
వాటినియాస్పైరర్లు అని రేటింగ్ఇచ్చారు. అ త్యు త ్త మ ప ని తీ రు క న బ రు స్తు న ్న ప్రై వే టు
ఇ ం దు లో లీ డ ర ్ల లో 4 1 , ఛా ల ెం జ ర ్ల లో 9 0 , ఇండస్ట్రియల్ పార్కుల్లో శ్రీసిటీ, ప్రైవేటు సెజ్ల లో బ్రాండిక్స్,
A
యాస్పైరర్లలో 185 పార్కులు చోటు సంపాదించుకున్నాయి. డాక్ట ర్ రెడ్డీస్, హెటెరో, రామ్కీ , శ్రీసిటీ సెజ్లు నిలిచాయి.
లీడర్లుగా నిలిచిన 41 పార్కుల్లో నాలుగు ఉత్త ర రేటింగ్స్కో సం దేశవ్యాప్తంగా ఉన్న 449 పార్కులు,
జో న్ , ఒ క టి ద క్షి ణ జో న్ నుంచి చో టు దక్కిం చు కో గా , ఎస్ఈజడ్లను నామినేట్ చేశారు.ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి
మిగిలినవన్నీ మహారాష్ట్ర, రాజస్థా న్ ల నుంచే ఉన్నాయి. 18 పారిశ్రామిక పార్కులు, 14 సెజ్లు, తెలంగాణనుంచి 19
పారిశ్రామిక పార్కులు, రెండు సెజ్లు నామినేట్ అయ్యాయి.
ఛాలెంజర్లుగా జాబితాలో నిలిచిన 90 సంస్థల్లో తెలంగాణలోని
ఫైనాన్షియల్డిస్ట్రిక్ట్ఐటీ పార్కు, హైదరాబాద్నాలెడ్జ్సిటీ, హైటెక్ పారిశ్రామికఅవసరాల కోసం ఏపీలో 6,637.55
సిటీలోనిఐటీ పార్కు మాదాపూర్ చోటు సంపాదించుకున్నాయి. హెక్టార్లు, తెలంగాణలో 2,017.70 హెక్టార్లభూమి అందుబాటులో
ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అన్నింటికంటేఅత్యధికంగా
యాస్పైరర్ల జాబితాలో 185 పార్కులు నిలవగా అందులో
తమిళనాడులో 21,456 హెక్టార్లు అందుబాటులో ఉన్నట్ లు
ఆంధ్రప్రదేశ్లో ని బ్లాక్- ఎఫ్, బొబ్బిలి గ్రోత్స ెంటర్, ఐడీఏ-
తెలిపింది. పరిశ్రమలకు అందుబాటులో ఉన్న మొత్తం స్థలంలో
పరవాడ, ఐడీపీ కడప, ఐపీ అత్తివరం, ఐపీ ఐసీ పూడి,
83% పశ్చిమ, దక్షిణాదిరాష్ట్రా ల్లో నే ఉన్నట్ లు పేర్కొంది.
నాయుడుపేట, పైడిభీమవరం, గంభీరం, అమ్మవారిపల్లి, ఎర్రమంచి,
గాజులమండ్యం ఇండస్ట్రియల్పార్కులు, మంగళగిరి ఐటీపార్కు, జల విద్యుత్తు ప్రాజెక్టుల మౌలిక వసతులకు ఆర్థికసాయం
పెద్దాపురం యూడీఎల్, స్ట్
టే ఫుడ్పార్కు, వికృతమాల ఈఎంసీ-2లు
జల విద్యుత్తు ప్రాజెక్టు ల అనుసంధానానికి నిర్మించే
నిలిచాయి. తెలంగాణ నుంచి ఆదిభట్ల ఏరోస్పేస్సెజ్, చందన్వెల్లి,
రహదారులు, వంతెనల నిర్మాణానికి బడ్జెట్మద్దతు ఇవ్వాలని కేంద్రం
ఈసిటీ సెజ్, హార్డ్వేర్పార్కు, బండమైలారం ఐపీ ఆగ్రోప్రాసెసింగ్
నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
పార్కు, కాకతీయ మెగా టెక్స్టైల్పార్కు, ఐపీ మన్కల్, రాంపుర్,
S
ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులకు ఒక్కో మెగావాట్కు రూ. 1
కోటి ఇస్తారు. 25 మెగావాట్లకుపైన ఉన్న అన్ని పెద్ద ప్రాజెక్టులకూ
ఈ పథకం వర్తిస్తుంది.
జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్తో పాటు ఇంటర్నెట్
సేవలు అందించేందుకు లైసెన్స్ ఉన్న టాటా కమ్యూనికేషన్స్,
అత్రియా కన్వర్జ న్ స్ టెక్నాలజీస్ వంటి సంస్థ లు బ్యాంకుల్లో
K
ఉంచాల్సిన నగదు మొత్తాలు భారీగా తగ్గుతాయి.
డ్యామ్, పవర్హౌస్లను అనుసంధానం చేసే రహదారులు,
పర్ఫామెన్స్బ్యాంక్గ్యారెంటీ కింద ఇప్పటివరకు రూ.220
వంతెనల నిర్మాణం కోసం ఈ ప్రయోజనం వర్తింపజేస్తారు. ఇప్పటికే
కోట్లు ఉంచాల్సి వచ్చేది. ఇకపై రూ.44 కోట్లు సరిపోతాయి. సేవలు
ఉన్న రహదారులు, వంతెనలను పటిష్ఠపరిచేందుకు, విస్తరణకు
అందించే ఒక సర్కిల్కోసం రూ.44 కోట్లు బ్యాంకులో గ్యారెంటీగా
కూడా ఈ నిధులను వినియోగించుకోవచ్చు. జల విద్యుత్తు
ఉంచేవారు. ఇకపై రూ.8.8 కోట్ల చొప్పున సరిపోతాయి. కోర్టు
కేంద్రాలకు వరద తాకిడిని నియంత్రించే పనుల కోసమూ కేంద్ర
A
ఆదేశాల వల ్ల లేదా ఏదైనా వివాదం నేపథ్యంలో బ్యాంకుల్లో
ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్మదతు
్ద ఇవ్వనుంది. ఇందుకోసం చేపట్టే
హామీగా ఉంచే మొత్తాలకు మాత్రం తాజా నిబంధన వర్తించదు.
పనుల కోసం కేంద్ర విద్యుత్తుశాఖ నిధులు మంజూరు చేస్తుంది.
ప్రస్తుతం లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్న టెలికాం సంస్థలకూ ఇది
ప్రతి ప్రాజెక్టు నూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ,
వర్తించదు. టవర్లను నెలకొల్పే ప్రక్రియను కూడా సులభతరం
పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు పరిశీలించి ఆమోదముద్ర వేసిన
చేశారు. ఇందుకోసం డాట్కు చందిన సరళ్సంచార్పోరల్
్ట నుంచి
తర్వాతే ఈ నిధులు మంజూరవుతాయి. 2030 మార్చి
ఎస్ఏసీఎఫ్ఏ క్లియరెన్స్ను పొందొచ్చు.
31నాటికల్ లా చేపట్టే అన్ని ప్రాజెక్టు ల కూ దీనికింద సాయం
పొందడానికి అర్హత ఉంటుంది. 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఏడు మెగా textile parksకు ఆమోదముద్ర
సామర్థ్యానికి మించిన అన్ని కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు జల విద్యుత్తు టెక్స్టైల్స్ రంగంలో ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ
కేంద్రాలకు ఇది వర్తిస్తుందని కేంద్ర విద్యుత్తు శాఖ పేర్కొంది. లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు
మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలకు
టెలికాంలోకి 100 శాతం ఎఫ్డీఐ
ఆమోదం తెలిపింది. ఐదేళ్ళలో రూ.4,445 కోట్లు ఖర్చు చేయాలని
టెలికాం రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు
నిర్ణయించింది.
(ఎఫ్డీ ఐ)లను నేరుగా అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం
ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఏడు మెగా
నోటిఫికేషన్జారీ చేసింది.
ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర
అయితేమనదేశంతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల
కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 5F
S
కేంద్రప్రభుత్వం ఓ బ్యాడ్బ్యాంక్ను ఏర్పాటు చేయబోతోందనే
కథనాలపై మేధావర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో
వేగంగా ఇవ్వడంపై ఎన్పీఏల విక్రయ ప్రక్రియ ఆధారపడి
ఉంటుంది.ఎన్పీఏల సమస్య మనం అనుకున్నదానికన్నా
తీవ్రమైనదని ఈ జులైలో రిజర్వుబ్యాంకు విడుదల చేసిన నివేదికను
K
బట్టి తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
ఈ ఏడాది మార్చిలోషెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో
తాము ఏర్పాటుచేస్తున్నది జాతీయఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ
7.48శాతంగా ఉన్న ఎన్పీఏల నిష్పత్తివచ్చే ఏడాది మార్చికి
(ఎన్ఏఆర్సీఎల్) అని, అది బ్యాడ్బ్యాంక్కాదని ఇటీవల భారతీయ
9.8శాతానికి పెరుగుతుందని రిజర్వు బ్యాంకు అంచనా.అసలు ఈ
బ్యాంకుల సంఘం 74వ వార్షిక సమావేశంలో వివరించారు.
నిష్పత్తి 11.22 శాతానికి చేరే అవకాశమూ లేకపోలేదని పేర్కొంది.
A
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల వద్ద పేరుకుపోయిన ఏతావతా బ్యాంకులు, వాటి దగ్గర నుంచి రుణాలు తీసుకున్న
నిరర్థక ఆస్తుల (ఎన్పీఏల)ను విక్రయించి, సొమ్ము రాబట్టడం కంపెనీల ఖాతా పుస్తకాల్లో పారు బాకీలు కదలకుండా ఉంటాయి.
ఎన్ఏ ఆర్సీ ఎల్ లక్ష్యమనిపేర్కొన్నారు. దాదాపు రెండు లక్షల వాటిని కరిగించాల్సిన బాధ్యత మళ్ళీ ఎన్ఏఆర్సీఎల్పై పడుతుంది.
కోట ్ల రూపాయల ఎన్పీఏలను ఎన్ఏ ఆర్సీ ఎల్ స్వాధీనం అంటే దాని మీద ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. అసలు
చేసుకుంటుందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఎన్పీఏలను ఎన్ఏఆర్సీఎల్ఏ విధంగా వసూలు చేయబోతోంది,
ఎన్ఏఆర్సీఎల్కుతోడు భారత రుణ పరిష్కార కంపెనీ అందుకు ఏదైనా ప్రత్యేక యంత్రాంగం ఉందా అనే ప్రశ్నలూ
(ఎన్డీఆర్సీఎల్)నీ సర్కారు నెలకొల్పింది.ఇది ఎన్ఏఆర్సీఎల్ ఉద్భవిస్తున్నాయి.
తరఫున ఆస్తుల విక్రయ సంస్థగా పనిచేస్తుంది.ఎన్ఏఆర్సీఎల్కు మొండి బాకీలను వసూలు చేయడంలో ఎన్ఏఆర్సీఎల్
రూ.30,600 కోట్ల పూచీకత్తు నిధిని సైతం కేంద్రం ఏర్పాటుచేసింది. తనసిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలేవైనా నిర్వహిస్తుందా అనేదీ
సవాళ్ళు చూడాలి.ఎన్ఏఆర్సీఎల్కు విశేష అధికారాలు ప్రసాదించినట్లు
కనిపించడంలేదు. బాకీలవసూలుకు ప్రత్యేక అధికారాలను
ఎన్ఏఆర్సీఎల్మొదట బ్యాంకుల నుంచి పారు బాకీలను
కట్టబెట్టే చట్టమేదీ లేకపోవడంతో చివరకు దానిపరిస్థితి మామూలు
కొనుగోలు చేసి, వాటి విలువలో 15 శాతాన్ని బ్యాంకులకు
బ్యాంకుల మాదిరిగానే తయారయ్యే అవకాశం ఉంది. ఈ
చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతానికి ప్రభుత్వం తరఫునసురక్షా
లోపాన్నితక్షణం సరిదిద్దాలి.
రసీదులు ఇస్తుంది. పారుబాకీలను ఎన్డీఆర్సీఎల్ సాయంతో
మార్కెట్లోవిక్రయించగా వచ్చే నగదును వాణిజ్య బ్యాంకులకు
S
రుణ గ్రహీతలనుపెంపొందించుకోవాలి. దీన్ని సుస్థిర రుణ
వితరణ కార్యక్రమంగా అభివర్ణించవచ్చు. ఇలాంటి క్రమశిక్షణ
అలవడినప్పుడు ఎన్పీఏల బెడదతప్పుతుంది. అన్నింటికీ మించి
చేసింది. దీనివల ్ల పొటాషియం దిగుమతులపై ఆధారపడడం
కొంతవరకు తగ్గుతుందని పేర్కొంది. 50 కిలోల పీడీఎం బస్తాపై
రూ.73 రాయితీ లభిస్తుంది.
K
బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులనిర్వహణ తీరును
సంస్కరించాలి. దేశంలో ఊపందుకుంటున్న డ్రోన్ల పరిశ్రమ
అన్ని రంగాల్లోనూ
S
మండలంగా వ్యవహరిస్తారు. ఇందులో 200 అడుగులఎత్తు వరకు
అంచనా. వాటిలో 15శాతం శత్రు డ్రోన్లను కూల్చే కౌంటర్డ్రోన్లు
ఉంటాయి.
S
పథకం (పీఎల్ఐ) వెన్నుదన్నుగా ఉంది. వచ్చేమూడేళలో
్ల యూఏవీ
పరిశ్రమ రూ.30,000 కోట్ల స్థాయికి చేరుకుని అయిదు లక్షల
ఉద్యోగాలను కల్పించగలుగుతుంది. ఈ పరిశ్రమ వృద్ధి చెందుతున్న
వ్యవసాయం నుంచి పరిశ్రమలకు పెద్దయెత్తున మానవ శక్తిని
తరలించి ఆదాయ వృద్ధిసాధించింది. వియత్నాం సైతం అదే
బాటలో నడిచింది. సోషలిస్టు మార్కెట్వ్యవస్థను ఏర్పరచి ప్రజల్లో
K
కొద్దీ అనుబంధపరిశ్రమలు, యూఏవీ శిక్షణ సంస్థలు విస్తరిస్తాయి. వ్యవస్థాపక సామర్థ్యానికి అనువైన వాతావరణం కల్పించింది.
ఆర్థిక సంస్కరణలు తెచ్చి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది.
ఆర్థికానికి కొవిడ్కాటు
తమ ప్రజలకు ఆధునిక నైపుణ్యాలు అలవరచి, ఎగుమతులను
ఎప్పటిలాగే ఈ ఏడాదీ అక్టోబరు 17న అంతర్జాతీయ ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలిగింది. భారత్ సైతం పేదరిక
దారిద్య్ర నిర్మూలన దినం జరుపుకొంటున్నాం. ‘దారిద్య్రాన్ని నిర్మూలనకు సరైనవ్యూహాన్ని అనుసరించాలి.
A
రూపుమాపడానికి సమష్టి కృషి, ప్రజా సంక్షేమ సాధన, అభివృద్ధి,
దేశంలో మొత్తం గ్రామీణ ఆదాయంలో వ్యవసాయం
భూమండల పరిరక్షణకు అంకితం కావడం’- ఈ ఏడాది నినాదం.
వాటా 2003లో 46శాతం; అది 2018-19లో 37శాతానికి
కొవిడ్ మహమ్మారి ఇప్పటిదాకా దేశదేశాల్లో 50 లక్షల మందిని
తగ్గిందని జాతీయ గణాంకాలకార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజా
బలిగొని, దారిద్య్ర నిర్మూలనలో దశాబ్దాల ప్రగతిని వెనక్కు నెట్టింది.
నివేదిక వెల్లడించింది. ఆ సంవత్సరం వ్యవసాయ కుటుంబాల
కరోనా వల్ల ప్రపంచమంతటా 7.1 కోట్ల నుంచి 10 కోట్ల మొత్తం ఆదాయంలో వేతన వాటా పెరిగింది. అంటే, గ్రామాల్లో
వరకు ప్రజలు దారిద్య్రంలోకి జారిపోతున్నారని ప్రపంచ బ్యాంకు పో ను పో ను అ నే క మ ంది రై తు లు వ ్య వ సా య కూ లీ లు గా
తెలిపింది. ఇప్పటికే పేదల సంఖ్య అధికంగా ఉన్న దక్షిణాసియా, మారిపోతున్నారని అర్థం.
సహారా ఎడారి దిగువ దేశాల్లో కటిక పేదరికం పెరుగుతోందని
2013 నుంచి 2018 వరకు ఆరేళ్లలో రైతుల ఆదాయం
పేర్కొంది.
ఏటా 3.5శాతం చొప్పున పెరిగిందని ఎన్ఎస్ఓతెలిపింది. రైతుల
కొవిడ్ కారణంగా కొత్తగా పేదరికంలోకి జారిపోయిన ఆదాయాలు రెట్టింపు కావాలంటే వారి వార్షి క రాబడి ఏటా
వారి సంఖ్య ఈ ఏడాది 16.3 కోట్ల దాకా పెరగనుంది. ఇప్పటికే 10శాతం మించి పెరగాలి. 2018-19లో రైతులకు వ్యవసాయం
కటిక పేదరికంలో మగ్గుతున్న 130 కోట్ల మందికి వీరు అదనం. ద్వారా లభించిన సగటు ఆదాయం రోజుకు రూ.127కు
పేదరికాన్ని తగ్గించి, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి సాధనకు భారత్ మించలేదు. సేద్యంతోపాటు కూలి పనులు, పాడి, కోళ్లపెంపకం,
ముమ్మరంగా కృషి చేయాలి. ఇండియాలో 91శాతం ఉపాధి వ్యవసాయేతర ఉపాధులను కలుపుకొన్నా- రైతు దినసరి ఆదాయం
అసంఘటిత రంగంలోనే లభిస్తోంది. కొవిడ్ కాలంలో ఈ రోజుకు రూ.341 మించదు.
రంగంలోని వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు కుదేలై లక్షల మంది
S
పీడీఎస్ ద్వారా పప్పులు, నూనెలు, విటమిన్లు, ఖనిజలవణాలు
చేర్చిన ఆహారధాన్యాలను పంపిణీ చేయాలి. గ్రామీణులకు కొత్త
నైపుణ్యాలు నేర్పడమూ అవసరం.
కేంద్రప్రభుత్వం ఎయిరిండియాను టాటా గ్రూపు పరం
చేయడంపై అటు ఉద్యోగుల నుంచి కానీ, ఇటు రాజకీయ వర్గాల
నుంచి కానీ తక్షణ విమర్శలేవీ రాలేదు. ఫలితంగా ఎన్డీఏప్రభుత్వం
K
వ్యవసాయం నుంచి పరిశ్రమలు, సేవా రంగంలోకి
ఇక సంస్కరణల పథంలో మరింత జోరుగా ముందుకు సాగనుందనే
శ్రామిక ప్రవాహం పెరగాలి. వీరివలసలను తట్టుకొనేలా పటణా
్ట లు,
విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నగరాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి. కనీస వేతనాలనూ
పెంచాలి. దీనివల్ల వ్యాపార సంస్థలు ఉద్యోగ నియామకాలను ప్రైవేటీకరణకు తోడుగా అంతర్జాతీయ పెట్టుబడిదారులను
తగ్గిస్తా య ని, అది ఉపాధి నష్టానికి దారితీస్తుందని వాదనలు ఆకర్షించడానికి, రాబోయే డిజిటల్ పారిశ్రామిక యుగానికి
A
వినిపిస్తుంటాయి.అవి తప్పని ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ దేశాన్ని సంసిద్ధంచేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఆ మేరకు
బహుమతి గెలుచుకున్న డేవిడ్కార్డ్, జీడబ్ల్యూ ఇంబెన్స్, జోషువా ఆత్మవిశ్వాసంతో ముందడుగువేయడానికి ఎయిరిండియా
యాంగ్రిస్ట్లు చాటిచెప్పారు. ప్రైవేటీకరణ తోడ్పడవచ్చు. దశాబ్దానికి పైగా ఒక్కరూపాయి
లాభం ఆర్జించలేకపోయిన ఎయిరిండియాకు ప్రస్తుతం రోజుకు
వలసలవల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు, వేతనాలు
20 కోట్లరూపాయల నష్టం వస్తోంది.
తగ్గవని వారి అధ్యయనంలోనిరూపితమైంది. ఈ అంశాలను దృష్టిలో
పెట్టుకుని కొవిడ్ అనంతర ఆర్థికవిధానాలను రూపొందించాలి. ఆ స ం స ్థ ను ని ల బె ట ్ట డా ని కి ప్ర భు త ్వం మ ర ెం తో
ఐక్యరాజ్యసమితి పిలుపిచ్చినట్లు 2030కల్దా
లా రిద్య్రాన్ని అధిగమించి కాలంప్రజాధనాన్ని వెచ్చించే స్థితిలో లేదు. అసలే కొవిడ్తో కుదేలైన
సుస్థిరాభివృద్ధి సాధించే కృషిలో ముందడుగువేయాలి! భారత ఆర్థికవ్యవసకు
్థ ఆ స్తోమతా లేదు. ప్రభుత్వం పని పాలించడమే
తప్ప వ్యాపారం చేయడంకాదని సూత్రీకరిస్తూ ప్రభుత్వం , ప్రభుత్వ
మూడు పంటలకే ప్రాధాన్యం
రంగ సంసల
్థ వాటాలనుప్రైవేటు రంగానికి విక్రయించే కార్యక్రమాన్ని
స్వాతంత్య్రంవచ్చిన తరవాత భారతదేశం ఆహారం చేపట్టింది. దాన్ని మరింతబలంగా ముందుకు తీసుకువెళ్ళడానికి
విషయంలో కొరతను అధిగమించి స్వయం సమృద్ధమైంది.ఇది ఎయిరిండియా అమ్మకం ఊతమిస్తుంది.
ప్రధానంగా హరిత విప్లవం వల్లనే సాధ్యమైంది. హరిత విప్లవం
పెరిగిన పోటీతో కష్టనష్టాలు
భూసారక్షీణతకు, భూగర్భ జల వనరులు హరించుకుపోవడానికి,
వ ్య ర ్థ జ ల ం ని లి చి పో వ డా ని కి దా రి తీ సింది . ఎ రు వు లు , టాటా సన్స్ ఛైర్మన్ సర్ దొరాబ్జీ టాటాతొంభై ఏళ్ల క్రితం
పురుగుమందులు, విత్త నా లపై నానాటికీ వ్యయంపెరిగిపోయి అయిష్టంగా ఇచ్చిన రెండు లక్షల రూపాయల మూలధనంతో
వ్యవసాయం గిట్టు బా టు కాకుండా పోతోంది. సాగునీరు, జేఆర్డీటాటా ఎయిరిండియాను ప్రారంభించారు. దాన్ని 68 ఏళ్ల
S
విమాన సర్వీసులు నిర్వహించేఇండియన్ఎయిర్లైన్స్చాలాకాలం
విజయాల పరంపర
S
ప్రపంచంలోని అనేక దేశాల్లో సహకార సంఘాలు
జ శ ్వం తి బె న్ జ మ్నా దా స్ పా ప ట్ , పా ర ్వ తీ బె న్
రాందాస్థ ొండానిలతో సహా ఏడుగురు మహిళలు 1959లో
‘లిజ్జత్ పాపడ్ కోఆపరేటివ్’ను ముంబయిలో స్థాపించారు. వీరి
విజయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. గ్రామీణ
K
విరాజిల్లుతున్నాయి. దక్షిణాసియాలో విభిన్నమైన సహకార
ప్రాంతంలోని లక్షల మంది జీవితాల్లో వెలుగునింపి, వారికి
సంఘాలు ఉండేవి.భూములు, చిట్ఫ ండ్లు, బావులు, రోడ్లు,
ఆర్థికస్వాతంత్య్రాన్ని అందించే శక్తి సహకార సంఘాలకు
కంచెల వినియోగంలో సమాన భాగస్వామ్యంఉండేది. ఆధునిక
ఉందని ఈ మూడు ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ఇంతటి
కాలంలో సహకార సంఘాల రూపురేఖలు మారిపోయాయి. 19వ
శక్తిమంతమైన సహకార సంఘాలను ప్రోత్సహించాల్సినబాధ్యత
శతాబ్దంలోనిప్రత్యేక వాణిజ్య ఆర్థికంలో ఇవి భాగమైపోయాయి.
A
ప్రభుత్వాలపై ఉంది.
వస్తు, సేవలను కేవలం సరకులుగా పరిగణించేవారు. ఒప్పందాలు
కుదుర్చుకుని, వాటి పర్యవేక్షణ కోసంన్యాయవ్యవస్థను కూడా ప్రజావిశ్వాసమే సోపానం
ఏర్పాటు చేసుకున్నారు.
సహకార సంఘాల ద్వారా విజయం సాధించిన మరెందరో
భారత్లో తొలుత ఆధునిక సహకారసంఘాలు 19వ తెరవెనకే ఉండిపోయారు. లక్షలాది ప్రజలు సహకార సంఘాల
శతాబ్దంలోని వలసరాజ్య పాలనలో వెలుగులోకి వచ్చాయి. స్ఫూర్తిని పట్టుదల, నమ్మకంతో స్వీకరించి చరిత్రలో తమకంటూ ఓ
ప్రస్తుతఆంధ్రప్రదేశ్, తెలంగాణలు మద్రాసు ప్రెసిడెన్సీలో స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, వెనకడుగు
భాగంగా ఉన్నప్పుడు సహకారోద్యమ స్థాపనకు కృషి జరిగింది. వేయకుండా సొంత కుటుంబాలను, సమాజాన్నిప్రగతివైపు
సహకారోద్యమానికి ‘1904 కోఆపరేటివ్క్రె డిట్ సొసైటీస్’ నడిపించారు.
చట్టంతో బీజం పడింది. అయితే ఇది బ్రిటిషర్ల అనుభవాలతో
దేశంలోని యువ నాయకుల జీవితాలను మలుపు
రూపొందించింది కాదు. ఐరోపా, జర్మనీలోని సహకార సంఘాల
తిప్పగలిగేశక్తి సహకారోద్యమానికి ఉంది. ఇది రెండువైపులా
నమూనాలతో భారతసహకారోద్యమాన్ని నిర్మించారు. తొలినాళ్లలో
పదునున్న కత్తితో సమానం అన్నది విస్పష్టం. ఆర్థికం, పాలన, విస్తృత
వీటికి ప్రభుత్వ మద్దతు లభించేది. ఫలితంగా ఇవి గణనీయంగా
సమాజానికి సంబంధించిన ఎన్నోఅంశాలను నేర్చుకునేందుకు
వృద్ధి చెందాయి.
ఇదొక సరైన వేదిక. అదే సమయంలో రాజకీయాలతో ముడివడి
1920 దశకంలో బహుళస్థాయి ఆర్థిక సహకారోద్యమం ఉన్న అంశాలు సహకార సంఘాలపై ప్రభావం చూపుతుంటాయి.
వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో ప్రాథమిక సంఘాలు, సహకార స్వాతంత్య్రం నాటి నుంచిదేశానికిది సమస్యగా మారింది.
బ్యాంకులు పుట్టుకొచ్చాయి.
కేంద్రీకృత యూనియన్లు ఎప్పుడూ ప్రయోజనకరమేనా,
S
ఇతర ఇంధనాల లభ్యత భారీగా పడిపోవడంతో అనేక దేశాలు
కుదేలవుతున్నాయి. ఫ్యాక ్ట రీ లు మూతపడుతున్నాయి. కొన్ని
దేశాల్లో ఎరువుల ఉత్పత్తి ఆగిపోయింది. అనేకచోట్ల కరెంటు
కారణంగా విద్యుత్ ఛార్జీ లు ఏకంగా 54 శాతం మేరపెరిగే
వీలుందని అమెరికాలో అధికారులు హెచ్చరించారు.
ఎందుకీ దుస్థితి?
K
బిల్లుల మోత మోగుతోంది. ముంచుకొస్తున్న శీతాకాలం మరింత
కరోనామహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థలు
భయపెడుతోంది. తీవ్ర చలిగాలుల నుంచి రక్షించే ఉష్ణ యంత్రాల
తిరిగి కోలుకోవడం మొదలుపెట ్ట డ ంతో గ్యాస్కు డిమాండ్
వినియోగం పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఇంధన కొరతకు
పెరిగింది. దీంతో శీతాకాల నిల్వలు తగ్గిపోయాయి. రష్యాకు
మరిన్ని రెక్కలు రావొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
చెందిన గాజ్ప్రో మ్ సంస్థ . . ఐరోపాకు ప్రధాన సహజవాయు
పరిశ్రమలకు ధరల సెగ సరఫరాదారు. అయితే స్వదేశంలో శీతాకాలం కోసం అధిక నిల్వలు
A
ఇంధనకొరతతో ఇటలీలో గోధుమ, మొక్కజొన్నను చేయాల్సి రావడంతో విదేశాలకుసరఫరా చేయలేకపోయింది.
ప్రాసెస్చేయడానికి అయ్యే వ్యయం 600 శాతం పెరిగే అవకాశం దీనికితోడు సహజవాయువు ధరలు గత కొద్దినెలల్లో ఐదురెట్లు
ఉందని అంచనా వేస్తున్నారు. గోధుమలను పిండిగా మార్చడం, పెరిగాయి.
మొక్కజొన్నలతో పశువుల దాణా తయారుచేయడం వంటివి చైనా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ల లో గ్యాస్కు
ఇందులో ఉన్నాయి. మీథేన్వా యువు ధర ఆరు రెట్ లు పెరిగే డిమాండ్పెరగడం కూడా ఈ ఇంధన ధరలకు రెక్కలు రావడానికి
అవకాశం కనిపిస్తోంది. దీంతో ధాన్యాలనుఎండబెట ్ట డా నికి కారణమైంది.
అయ్యే వ్యయం కూడా భారీగా పెరగనుంది. ఈ అధిక ధరల
మరోవైపుపీపా ముడిచమురు ధర దాదాపు 85 డాలర్లకు
సెగబ్రెడ్, పాస్తా ఉత్పత్తిపై పడే అవకాశం ఉంది. పాడి, మాంసం
చేరుకుంది. ఇది ఏడేళ్ల గరిష్ఠస్థాయి. మహమ్మారి సమయంలో
పరిశ్రమలపై దీనిప్రభావం పడుతుంది. అంతిమంగా ఈ ధరలను
ఉత్పత్తికి కోత పెట్టిన చమురు ఎగుమతి దేశాల కూటమి ‘ఒపెక్’..
వినియోగదారులు మోయాల్సిందే.
తన ఉత్పాదకతను పునరుద్ధరించే విషయంలో ఆచితూచి
ఐరోపాలోనిగ్యాస్ ఆధారిత కర్మాగారాలు తమ ఉత్పత్తిని వ్యవహరించడమే ఇందుకు కారణం.
తగ్గించుకుంటున్నాయి. ఎరువుల్లో కీలకమైన అమ్మోనియా ఉత్పత్తిపై
గ్యాస్ధ రలు మరింత ప్రియం కావడంతో ఆసియాలో
జర్మనీ రసాయన కంపెనీలు కోత విధించాయి. దీంతో ఎరువులకు
కొన్ని విద్యుదుత్పత్తి సంస ్థ లు చమురు ఆధారిత ఉత్పత్తుల
కొరత ఏర్పడుతోంది. దీనివల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయని
వైపు మళ్ లు తు న్నాయి. దీంతో చమురు ధరలు మరింత పైకి
రైతులుఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎగబాకుతున్నాయి.
3. అంతర్జాతీయ సంబంధాలు
పెంటగాన్ అసిస్టెంట్ సెక్రటరీగా ఇండియన్-అమెరికన్ రవి చౌదరి నమోదవుతోంది. ఇందులో పాల్గొంటున్న వారంతా 996 పద్ధతిని
నిషేధించి.. 955 (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు
అమెరికాలో భారత సంతతికి చెందిన రవి చౌదరిని
పనివేళలు.. వారానికి ఐదు రోజులే పనిదినాలు)ని తీసుకురావాలని
పెంటగాన్ అసిస ్ట ెం ట్ సెక్రటరీ పదవికి జో బైడెన్ ప్రభుత్వం
కోరుతున్నారు.
ప్రతిపాదించింది. ఏరోస్పేస్, రక్షణ నిపుణుడు, యూఎస్ ఎయిర్
ఫోర్స్ లో ఉన్నత స్థానాల్లో పనిచేసిన రవి చౌదరిని. పెంటగాన్ ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ మరోసారి ఎన్నిక
అసిస్టెంట్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు వైట్ హౌస్ ఒక ప్రకటన
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్
విడుదల చేసింది. అయితే యూఎస్ పార్లమెంట్ తుది ఆమోద
హెస్ఆర్సీ)లోని 18 కొత్త సభ్యుల కోసం నిర్వహించిన ఎన్నికల్లో
ముద్ర వేయాల్సి ఉంటుంది. పెంటగాన్ అసిస్టెంట్ సెక్రటరీగా
భారత్ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. ఐరాస సర్వప్రతినిధి
నియమితులయ్యాక యూఎస్ ఎయిర్ ఫోలో అన్ని ఇన్స్టాలేషన్లు,
సభలోని 193 దేశాల్లో 184 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.
వ్యూహాలను సిద్ధం చేసే బాధ్యత అతడిపై ఉంటుంది.
2022 జనవరి నుంచి 2024 డిసెంబరు ఆఖరు వరకు మూడేళ్ల
రవి చౌదరి 1993 నుంచి 2015 వరకు అమెరికా వైమానిక పాటు ఈ మండలిలో సభ్యత్వాన్ని భారత్ కలిగి ఉంటుంది.
S
దళంలో క్రియాశీలంగా ఉన్నారు. అతడు సీ-17 పైలట్ కూడా.
ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ యుద్ధంలో అనేక ఆపరేషన్లు చేపట్టాడు. బరాక్
ఒబామా కాలంలో ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్ లో సభ్యుడుగా రవి
యూఎన్ హెస్ఆర్ సీకి భారత్ ఎన్నిక కావడం ఇది
ఆరోసారి. మొత్తం 47 మంది సభ్యులు దీనిలో ఉంటారు.
భారత్ ప్రస్తుత సభ్యత్వ పదవీ కాలం 2021 డిసెంబరు 31తో
K
చౌదరి ఉన్నారు. ప్రస్తుతం వర్జీనియాలో రాష్ట్రంలో నివసిస్తున్నారు.
ముగుస్తుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి భారత్
చైనాలో ‘బాయ్ కాట్ 996’ ఉద్యమం తో పాటు కజకిస్థాన్, మలేసియా, కతర్, యూఏఈ సభ్య దేశాలుగా
ఎన్నికయ్యాయి.
చైనాలో కొత్త ఉద్యమం మొదలైంది. అక్కడి టెక్
ఉద్యోగులంతా.. ‘996’ పద్ధతికి వ్యతిరేకంగా ఆన్లైన్ ఉద్యమం జపాన్ దిగువసభ రద్దు
A
ప్రారంభించారు. ఓవర్ టైం పనివేళలు, వీక్ ఆప్స్ విషయంలో
జపాన్ పార్లమెంటు దిగువ సభను రద్దు చేస్తూ కొత్త ప్రధాని
అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు పనిచేస్తున్న కంపెనీలో పనివేళల
ఫుమియో కిషిద నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2021 అక్టోబరు
వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇలా ఒక డేటాబేసను
31న జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమమైంది.
ఏర్పాటుచేశారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులు వారి వివరాలు
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పది రోజులకే ఆయన ఈ నిర్ణయం
నమోదు చేయగా.. అందులో అలీబాబా గ్రూప్, బైదూ, టెన్సెంట్
తీసుకున్నారు. తన పాలనకు, విధానాలకు ప్రజల ఆమోదం
హెల్డింగ్స్, బైట్ డాన్స్ వంటి ప్రముఖ సంస్థల ఉద్యోగులే ఎక్కువగా
పొందేందుకే ఎన్నికలకు వెళుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ
ఉన్నారు.
క్రమంలోనే దిగువ సభను రద్దు చేస్తున్నట్టు స్పీకర్ తడమొరి ఓషిమా
ఏమిటీ 996? ప్రకటించారు. 2017లో జపాన్ సార్వత్రిక ఎన్నికలు జరగ్గా,
పనివేళలు.. రోజులను సూచించే సంఖ్యే 996. ఉద్యోగులు ప్రధానమంత్రిగా షింజో అబె అత్యధిక మెజారిటీతో విజయం
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. వారానికి 6 సాధించారు. ఆయన తర్వాత సుగా సుమారు ఏడాదిపాటు ఆ
రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీన్నే 996గా పేర్కొంటున్నారు. పదవిలో కొనసాగారు.
అక్కడి టెక్ కంపెనీల నిబంధనల్లో మాత్రం ఉద్యోగుల విధులు స్విస్ నుంచి భారతీయుల ఖాతాల వివరాల మూడో చిట్టా
వారంలో ఐదు రోజులు, రోజుకు 8 గంటలే ఉంటాయని
స్విట్జర్లాండ్ లోని బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న
పేర్కొంటున్నా..
మరికొందరు భారతీయులు, మరిన్ని భారతీయ కంపెనీల వివరాలు
చాలావరకు ఉద్యోగులు వారానికి ఆరు రోజులు.. కేంద్ర ప్రభుత్వం చేతికి అందాయి. ‘ఆటోమేటిక్ ఎక్చేంజ్ ఆఫ్
రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నట్లు డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ)’ ఒప్పందంలో భాగంగా భారత్ కు వాటిని
S
గాను కువైట్ ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన ప్రవాసులను వెళ్లిపోవాలని
సూచించింది. ఆ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాపార,
వాణిజ్య రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో వృత్తి నైపుణ్యం
గల వలస కార్మికులను వయసుతో సంబంధం లేకుండా పనుల్లోకి
జపాన్ ప్రధానిగా పుమియో కిషిద ఎన్నిక
జపాన్ ప్రధానమంత్రి పీఠం ఫుమియో కిషిదకు దక్కింది.
పార్లమెంటులో తాజాగా జరిగిన ఎన్నికలో ఆయన నూతన
K
ప్రధానిగా ఎన్నికయ్యారు. 64 ఏళ్ల కిషిద గతంలో జపాన్ విదేశాంగ
తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
శాఖ మంత్రిగా పనిచేశారు. గతవారం లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ
కువైట్లో ఉపాధి పొందుతున్న 80 వేల మంది తెలంగాణ కార్మికుల్లో
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే.. ఆయన ప్రధానిగా
60 ఏళ్లు దాటిన వారు 8 వేల మంది వరకు ఉంటారు.
బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ఆ పార్టీకి, దాని
8 మంది రష్యా అధికారులకు నాటో ఉద్వాసన మిత్రపక్షానికి పార్లమెంటు ఉభయ సభల్లో స్పష్టమైన మెజారిటీ
A
ఉంది. దీంతో.. ప్రధానమంత్రి పదవికి జరిగిన ఎన్నికలో ప్రధాన
నాటో సైనిక కూటమిలో రష్యాకు చెందిన 8 మంది
ప్రతిపక్ష పార్టీ కాన్స్టిట్యూషనల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ జపాన్
దౌత్యాధికారులపై బహిష్కరణ వేటు పడింది. రష్యా తరఫున
అధినేత యెకియో ఎడానో పై కిషిద సునాయాసంగా విజయం
రహస్యంగా నిఘా అధికారులుగా పనిచేస్తుండటంతో వారికి
సాధించారు. ఆ వెంటనే ఆయన కొత్త కేబినెట్ ను కూడా
ఉద్వాసన పలికినట్లు నాటో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమ
ఏర్పాటుచేశారు. ఇన్నాళ్లూ ప్రధానిగా ఉన్న యోషిహిదె సుగా
కూటమిలో రష్యా నియమించగల అధికారుల సంఖ్యను 20 నుంచి
మంత్రివర్గంలో 20 మంది సభ్యులు ఉండగా.. వారిలో కేవలం
10కి తగ్గించినట్లు కూడా వెల్లడించారు.
ఇద్దరినే కిషిద మళ్లి మంత్రులుగా తీసుకున్నారు. పార్లమెంటు దిగువ
పాక్ సైన్యంలో భారీ మార్పులు సభను రద్దు చేసి.. అక్టోబరు 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు
పాకిస్థాన్ సైన్యంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కిషిద తాజాగా ప్రకటించారు.
గూడఛర్య సంస ్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఏ) విశాఖ చేరిన బంగ్లాదేశ్ నౌక
నూతన అధిపతిగా నదీమ్ అహ్మద్ అంజుమ్ ను పాక్ ప్రభుత్వం
విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి (ఈఎన్సీ)
నియమించింది. ఇప్పటివరకు ఐఎన్ఏ బాధ్యతలు నిర్వహిస్తున్న
చెందిన జెట్టీలోకి బంగ్లాదేశ్ కు చెందిన నౌక ‘బీఎన్ఎస్ సముద్ర
ఫయాజ్ హమీదు ఆ పదవి నుంచి తప్పించింది. కరాచీ కోర్
అవిజన్’ చేరుకుందని నేవీ వర్గాలు వెల్లడించాయి. ఇండో- పాక్
కమాండర్గా పనిచేసిన అంజుమ్ కు 2019లో లెఫ్టినెంట్ జనరల్
యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తవడంతో చేపడుతున్న స్వర్ణ విజయ్
హోదా లభించింది. ఇప్పుడు ఈయనకు కీలక ఐఎన్ఏ చీఫ్ పదవి
వర్ష వేడుకల్లో భాగంగా ఈ నౌక భారత్ లో అయిదు రోజుల
వరించడం వెనుక సైన్యాధ్యక్షుడు కమర్ జావెద్ బాజ్వాకీలక
పాటు పర్యటించి, ఇక్కడి నౌకాదళంతో మమేకమవుతుందని
పాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ నియామకంతో అంజుమ్
S
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్ లూ టె ర్లే రాజకీయాల
నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత దేశాధ్యక్ష పదవీ
కాలం 2022లో ముగియనుంది. ఆ తర్వాత నుంచి తాను
వద్దకు మానవులను తీసుకెళ్లే రాకెట్ను ఆవిష్కరించనుంది. అది
జాబిల్లి కక్ష్యలోకి 25 టన్నుల బరువును మోసుకెళ్లగలదు.
S
ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్ఎస్సీ)లో శాశ్వత
సభ్యత్వం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అభిప్రాయపడింది.
భారత్ లో పాటు మరికొన్ని ముఖ్యమైన దేశాలకూ దీనిలో
చోటుకల్పించాల్సి ఉందని, ఇందుకోసం తీసుకొచ్చే సంస్కరణలకు
నుంచి 2013 వరకు కేవలం 13 వస్తువులు మాత్రమే తిరిగి
స్వదేశానికి చేరాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2004
నుంచి 2014 మధ్య కేవలం ఒక్కటంటే ఒక్క వస్తువు మాత్రమే
భారతకు చేరినట్లు వెల్లడించాయి. 2014లో ప్రధాని మోదీ
K
తమ మద్దతు ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం బాధ్యతలు స్వీకరించాక అప్పటి నుంచి 2021 వరకు 200కుపైగా
చేశారు. పురాతన వస్తువులను స్వదేశానికి రప్పించినట్లు తెలిపాయి.
దీంతో పాటు అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్ జీ)లో అమెరికాలో హిందూ వారసత్వ మాసంగా అక్టోబరు
భారత్ ప్రవేశానికి ఆయన సుముఖత తెలిపారు. రక్షణ రంగంలో
అమెరికా సమాజాభివృద్ధిలో హిందూ సమాజం నిర్వర్తించిన
భారత్ ను ప్రధాన భాగస్వామిగా గుర్తిస్తున్నామని తెలిపారు.
A
పాత్రకు గుర్తింపుగా.. టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఒహియో సహా
అమెరికా చేసిన తాజా ప్రకటన ద్వారా ఐక్యరాజ్య సమితి(ఐరాస)
వివిధ రాష్ట్రాలు.. అక్టోబరు నెలను హిందూ వారసత్వ మాసంగా
లో సంస్కరణలు తీసుకురావాలంటూ భారత్ చేస్తున్న ప్రయత్నాలకు
ప్రకటించాయి. “హిందూ మతం తమ విశ్వాసాలను ఇతరులకు
గట్టి మద్దతు లభించినట్లయ్యింది.
పంచుతూ, సమాజాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తోంది. తనదైన
ఐరాస భద్రతమండలిలో ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, ప్రత్యేక చరిత్ర, వారసత్వంతో మన దేశ, రాష్ట్రాల అభివృద్ధిలో కీలక
చైనా, ఫ్రాను శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. తీర్మానాలను పాత్ర పోషిస్తోంది” అని వివిధ రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలు
తిరస్కరించే(వీటో చేసే) అధికారం ఈ దేశాలకు ఉంటుంది. ప్రకటించాయి. అక్టోబరు నెలను హిందూ వారసత్వమాసంగా బైడెన్
మరో 10 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ప్రతి రెండేళ్లకోసారి ప్రభుత్వం కూడా గుర్తించాలని అమెరికాలోని హిందూ సంస్థలు
భద్రత మండలికి, ఎన్నికవుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా కోరుతున్నాయి.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో శాశ్వత, తాత్కాలిక దేశాల
సంఖ్యను పెంచాలని భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ (జి4) దేశాలు క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చట్టవిరుద్ధం: చైనా కేంద్ర బ్యాంక్
డిమాండ్ చేస్తున్నాయి. దీనికోసం మదతు ్ద ను కూడగట్టే యత్నాలను బిట్ కాయిన్, ఇతర వర్చువల్ కరెన్సీలతో కూడిన
కొనసాగిస్తున్నాయి. మోదీ, బైడెన్ల భేటీలో మరో కీలకాంశం.. 48 లావాదేవీలు చట్ట విరుద్ధమని చైనా కేంద్ర బ్యాంక్ ప్రకటించింది.
దేశాలు సభ్యత్వం కలిగిన అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్ డిజిటల్ కరెన్సీల అనధికార వినియోగాన్ని నిలిపివేయాల్సిందిగా
జీ)లో భారత్ కు చోటు కల్పించడంపై అమెరికా సుముఖత ఆదేశించింది.
తెలిపింది.
క్రిప్టోకరెన్సీలను నిర్వహించకుండా 2013లోనే చైనా
బ్యాంకులపై నిషేధం విధించారు. కానీ ప్రభుత్వం ఈ ఏడాది
S
మానవాళికి కరోనా కష్టాలను పంచిన చైనా.. తాజాగా
మరో సంక్షోభాన్ని ముంగిట నిలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో
తీవ్రమైన కరెంటు కోతల కారణంగా అక్కడి ప్రజలతో పాటు
త్రైమాసిక వృద్ధి అంచనాను 4.1 శాతం నుంచి 3.2 శాతానికి
తగ్గించింది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్
సైతం చైనా ప్రస్తుత వార్షిక వృద్ధి అంచనాను 8.3 శాతం నుంచి 8
శాతానికి తగ్గించింది.
K
ఫ్యాక్టరీలు, వ్యాపార కేంద్రాలు విలవిల్లాడుతున్నాయి. కారణాలు..
S
ఈఏడాది చైనా కర్బన ఉద్గారాలు 904 కోట్ల టన్నులకు
పెరగవచ్చని అంచనా.అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే, ఒక
యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి చైనావిడుదల చేసే కర్బన ఉద్గారాలు
కావడంపై అమెరికా, భారత్లు ఆందోళన చెందాయి.
శ్రీలంకతన చిరకాల నేస్తం భారత్కు దూరమవుతూ చైనాను విదేశాల నుంచిపెరిగిపోతున్న దిగుమతుల వల్ల విదేశీ ద్రవ్య
ఆలింగనం చేసుకొంటోందనేఅభిప్రాయం కొన్నాళ్లుగా బలపడుతూ నిల్వలు తరిగిపోయి, వాటినిభర్తీ చేసుకునే మార్గం లేక దిగుమతులపై
వస్తోంది. ఈ నేపథ్యంలో కొలంబో రేవు పశ్చిమకంటైనర్టెర్మినల్ శ్రీలంక ఆంక్షలు పెట్టింది. దీనివల్లభారత్ నుంచి దిగుమతులు
(డబ్ల్యూసీటీ) కాంట్రాక్టులో 51శాతం వాటాలను భారత్కుచెందిన భారీగా తగ్గినా చైనా నుంచి మాత్రం స్వల్పంగానేతగ్గాయి.
అదానీ గ్రూపునకు లంక దత్తం చేయడం కొత్త మలుపు. చైనాకు శ్రీలంక ఎగుమతులకన్నా లంకకు చైనా
అంతకుముందు భారత్, జపాన్, శ్రీలంకలు కలిసి ఎగుమతులు చాలా ఎక్కువ.ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు
నిర్మించాల్సిన తూర్పు కంటైనర్ టెర్మినల్ (ఈసీటీ) చివరి నానాటికీ పెరిగిపోతోంది. 2020లో శ్రీలంకఎగుమతుల్లో చైనా
నిమిషంలో చైనా పరం కావడం భారత్కు ఎదురు దెబ్బ వాటా కేవలం 2.3శాతం. భారత్ వాటా 6.1శాతం. ఏతావతా
అని భాష్యాలువెలువడ్డాయి. అయితే, శ్రీలంకలో చైనా ఆర్థిక వాణిజ్యలోటును అధిగమించడానికి చైనా మీద కానీ, భారత్-
కార్యకలాపాలను తామువ్యతిరేకించడం లేదని, చైనా ప్రాజెక్టులకు అమెరికాల మీద కానీ, ఐఎంఎఫ్-ప్రపంచ బ్యాంకుల మీద కానీ
ఇస్తున్న ప్రాధాన్యాన్ని భారత్ప్రాజెక్టులకూ ఇవ్వాలని కోరుతున్నామని లంక ఆధారపడక తప్పదు. వీటిలో దేన్నీ దూరంచేసుకోకుండా
దిల్లీ స్పష్టం చేస్తోంది. నేర్పుగా నెట్టు కు రావాలని శ్రీలంక గ్రహించింది. తాజాగా
S
ఆ పోరులో 1,300 మంది భారత జవాన్లు బలయ్యారు. తమ
భూభాగంలోని తమిళుల హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడటం
ప్రభుత్వం కుప్పకూలింది.
4. పర్యావరణం
వేగంగా పెరుగుతున్న సముద్రమట్టాలు రుతుపవనాలకు సంబంధించిన గాలుల్లో ఒడిదొడుకులూ పెరిగాయి.
సముద్రం వేడెక్కడం, సాగర మట్టం గణనీయంగా ఈ కారణంగా అతి భారీ వర్షాలు మూడు రెట్లు పెరిగి
పెరగడం వల్ల అతి భారీ వర్షాలు, తుపాన్ల తీవ్రత హెచ్చుతోంది. వరదలొస్తున్నాయి. చాలా తీవ్రమైనవి 150 శాతం పెరిగాయి. వెంట
ఒక దశాబ్దంలో సముద్రంలో నీటిమట్టం మూడు నుంచి ఐదు వెంటనే తుపాన్ల్లూ వచ్చే అవకాశాలున్నాయని తాజాగా ఐపీసీసీ
సెం.మీ. వరకు పెరుగుతోంది. మూడు సెం.మీ. నీటిమట్టం నివేదిక హెచ్చరించింది. ఇలాంటివి భారతదేశంలో ఇప్పటికే
పెరిగిందంటే 17 మీటర్ల తీర ప్రాంత భూభాగాన్ని కోల్పోయినట్లేనని జరిగాయి. 2021 మే నెలలో తౌక్తే, యాస్తుపాన్లు వచ్చినపుడు ఐదు
భారత ఉష్ణ మండల వాతావరణ సంస్థ (ఇండియన్ఇన్స్టిట్యూట్ మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉప్పెనలు వచ్చి నీటిని భూమి మీదకు
ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ) ప్రధాన శాస్త్రవేత్త రాక్సీ మ్యాథ్యూ తోశాయి. మొత్తమ్మీద దేశంలో రుతుపవనాల స్వభావం మారింది.
కో ల్ అ భిప్రా య ప డ్డా రు . దీని తీ వ్ర త ను త గ ్గ ించేం దు కు ఎక్కువ రోజులు ఎలాంటి వర్షం లేకపోవడం, మధ్యలో మూడు
మనం తీసుకొంటున్న చర్యలు ఏ మాత్రం సరిపోవన్నారు. నుంచి నాలుగురోజుల్లోనే అతి భారీ వర్లు
షా కురవడం జరుగుతోంది.
‘‘ఇతర సముద్రాలతో పోల్చితే హిందూ మహాసముద్రం వరదల ప్రభావం పెరగడానికి ప్రత్యేక కారణం?
చాలా వేగంగా వేడెక్కుతోంది. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో తా జా గా భా ర త దే శ ం లో నూ , యూ ర ప్ , చై నా లో
S
ఉపరితల ఉష్ణోగ్రత 1.2 నుంచి 1.4 డిగ్రీలు పెరిగింది. గ్లోబల్
వార్మింగ్ వల్ల పెరిగిన 1.1 డిగ్రీల కంటే ఇది ఎక్కువ’’ అని
ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రాలు అతి వేగంగా
వేడెక్కడం, అంతర్జాతీయంగా వర్షపాతంలో వస్తున్న మార్పులు,
వచ్చిన వరదలు, కెనడా, అమెరికాలో వడగాడ్పులు మనల్ని
మేల్కొలుపుతున్నాయి. గతంలోనూ పరిస్థితి తీవ్రంగా పట్టించుకోవడం
లేదు. తాత్కాలికంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్నాం.
K
వాతావరణంపై జరుగుతున్న పరిశోధనకు నాయకత్వం వహిస్తోన్న యూరప్లో తీవ్రంగా వచ్చిన వడగాడ్పులకు 2003లో
రాక్సీ.. స్టాన్ఫర్డ్విశ్వవిద్యాలయం ప్రకటించిన టాప్టు పర్సెంట్ 70వేల మంది మరణించారు. 2005లో ముంబయి వరదల్లో
శాస్త్రవేత్తల్లో ఒకరు. ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వెయ్యిమందికి పైగా చనిపోయారు. ఈ నగరానికి వరద
ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లై మే ట్ ఛేంజ్( ఐపీసీసీ) సాధారణమైంది. ఇక్కడ పరిశోధనలో తేలిందేమిటంటే మానవ
విడుదల చేసిన నివేదిక తయారీలోనూ ఈయన కీలక వ్యక్తి. తప్పిదం వల్ల వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం.
A
అతి భారీ వర్షాలు, తరచూ తుపాన్లు రావడానికి ఎలాంటి మార్పులు దీనికి పరిష్కారం :
కారణమవుతున్నాయి? వీటి నుంచి మనం ఏం నేర్చుకోవడం లేదు. సమస్య
మంచు పర్వతాలు కరిగిపోవడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల అంతర్జాతీయమైంది. సవాళ్లు స్థానికమైనవి కాబట్టి కార్యాచరణ
వల్ల గతంలో ఎన్నడూ లేనంత వేగంగా సముద్రమట్టాలు కూడా అలాగే ఉండాలి. ఉదాహరణకు ముంబయి, విశాఖపట్నం,
పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా 1901-1971 మధ్య సముద్ర చెన్నై , హైదరాబాద్ ఇలా ఏ నగరానికి ఉన్న సమస్యలు
మట్టాలు దశాబ్దానికి 1.3 సెం.మీ పెరిగితే, 1971 2006లో వాటికున్నాయి. పల్లె.. పట ్ట ణా లకూ తేడాలున్నాయి. దీనికి
అది 1.9 సెం.మీ. 2006-18 మధ్య ఇది 3.7 సెం మీ. ఇప్పుడు తగ్గట్టుగా విపత్తుల యాజమాన్యానికి సిద్ధం కావాలి. ఐపీసీసీ
పశ్చిమం నుంచి తూర్పు తీరప్రాంతం మధ్య దశాబ్దానికి మూడు నివేదిక ఒక విస్తృతమైన అంచనాను మన ముందు పెట్టింది.
నుంచి ఐదు సెం.మీ పెరుగుతోంది. చేయాల్సింది ఎక్కడికక్కడ స్థా ని కంగానే దేశంలోని
బంగ్లాదేశ్తీర ప్రాంతంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ప్రతి జిల్లాను వాతావరణ మార్పులకు తగ్గట్లుగా సిద్ధమయ్యేలా
ఉంది. భవిష్యత్తులో సముద్ర మట్టాలు ఇంకా పెరిగే అవకాశం చేయాల్సిన అవసరం ఉంది.
ఉంది. 2100 నాటికి 40 సెం.మీ నుంచి ఒక మీటరు (100 సెం. ప్రభుత్వాలు కూడా భూ వినియోగ మార్పిడి సందర్భాల్లో
మీ.)వరకు పెరగొచ్చు. వాతావరణంపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా ఐపీసీసీ నివేదిక ప్రకారం రెండు మీటర్ల వరకు ప్రభుత్వ ఏజెన్సీలు కూడా వెళ్ల లే ని కొన్ని ప్రాంతాల్లో సిటిజన్
పెరగడాన్ని కూడా తోసిపుచ్చలేం. 1950 తర్వాత ఉష్ణమండల సైన్స్ నెట్వర్క్లు సాయం చేస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో
హిందూమహాసముద్రం వేగంగా వేడెక్కడం భారత భూభాగంపైన ప్రజలను ఈ నెట్వర్క్స్ అప్రమత్తం చేసిన సంఘటనలు అనేకం.
ప్రత్యేకించి కోస్తా ప్రాంతాలపైన చాలా ఒత్తిడి పెంచింది. శాస్త్రవేత్త లు , ఇంజినీర్లు, ప్రభుత్వ సంస ్థ ల సహకారంతో ఇవి
అద్భుతంగా నడుస్తున్నాయి. అనేక చోట్ల ప్రజల ప్రాణాలను
S
సంస్థ ల కూ సంకటమే. 1970ల నుంచి ప్రపంచవ్యాప్తంగా
సముద్రాలు వేడెక్కడంతో పాటు ఆమ్లీకరణ చెందడం, ఆక్సిజన్
స్థాయులు తగ్గడం జరిగింది. 21వ శతాబ్దంలో ఇవి నాలుగు
నుంచి ఎనిమిది రెట్లు పెరగ్గా, ఇది ఇంకా పెరుగుతూనే ఉంది.
కొత్త స్థా యి లను అధిగమించడం ఆరోగ్యానికి గణనీయమైన
ప్రమాదాలతో ముడిపడి ఉందని హెచ్చరించింది. వీటిని పాటించడం
వలన లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని స్పష్టం చేసింది.
2005లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన గాలి నాణ్యత
K
మార్గదర్శకాలు ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్య నియంత్రణపై
వాతావరణంలో మార్పుల ప్రభావం తీరప్రాంతాలపైనే ఎక్కువగా
గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ 16 సంవత్సరాల్లో గతంతో
ఉంటుందా?
పోల్చుకుంటే గాలి కాలుష్యం తక్కువగా ప్రభావం చూపిందని
అన్ని ప్రాంతాలపైనా ఉంటుంది.ఈ ఏడాది జులైలో చెప్పేందుకు తగిన ఆధారాలు లభించాయని డబ్ల్యూహెచ్ఒ పేర్కొంది.
మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో రెండు రోజుల్లోనే 1074 ఒక నిర్ధిష్ట ప్రాంతమో లేక దేశమో కాకుండా వాయు కాలుష్య బారిన
మి.మీ వర్షం పడింది. అంటే ప్రతి చదరపు మీటరులో ఒక మీటరు
A
పడకుండా ప్రజలను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా తగిన
కంటే ఎక్కువ ఎత్తు వర్షం పడినట్లు. వందేళ్లలో ఇదే అత్యధికం. చర్యలు తీసుకోవాలన్న సమర్థనకు ఈ సాక్ష్యాలు సరిపోతాయని
ఫలితంగా దిగువన ఉన్న పట్ట ణాలను వరద ముంచెత్తి 200 తెలిపింది. వాతావరణ మార్పులను నియంత్రించడం ద్వారా
మందికి పైగా మరణించారు. నేను పుణెలో ఉంటాను. వాతావరణ వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని, తద్వారా ఆరోగ్యపరంగా
పరంగా సురక్షితమైంది. అయితే జూన్,జులైలో సాధారణం భారీ లబ్ధి పొందవచ్చని డబ్ల్యుహెచ్ఒ క్లైమేట్ఛేంజ్చీఫ్మరియా
కంటే 34 శాతం ఎక్కువ వర్షం పడింది. వాతావరణ మార్పుల చీరా పేర్కొన్నారు. దీనిపై త్వరలో గ్లాస్గోలో జరిగే పర్యావరణ
వల ్ల వ్యవసాయం మీద ఆధారపడి జీవించే సన్న,చిన్నకారు సదస్సులో డబ్ల్యూహెచ్ఓ నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.
రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. 21వ శతాబ్దం
కొత్త స్థాయిలో సిఫారసులు
ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు అంతకు ముందు కంటే 24
శాతం ఎక్కువగా వరదల ప్రభావానికి గురికావాల్సి వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ తన నూనత మార్గ ద ర్శకాల్లో ఓజోన్,
నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్తో
గాలికాలుష్యానికి భారీ మూల్యం సహా ఆరు కాలుష్య కారకాలకు సంబంధించి తక్కువ గాలి
వాతావరణ మార్పులతో పాటు వాయు కాలుష్యం నాణ్యత స్థా యి లను సిఫార్సు చేసింది. వార్షి క సరాసరి
అనేది మానవాళికి అతిపెద ్ద పర్యావరణ ముప్పుల్లో ఒకటిగా పిఎం2.5 లెవల్ను క్యూబిక్ మీటర్కు 10 మైక్రోగ్రాముల
ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ ) స్పష్టం నుంచి 5కు తగ్గ ించింది . అదేవిధంగా పీఎం10 పరిమితిని
చేసింది. దీని కారణంగా ప్రతి ఏటా 70 లక్షల మంది అకాల 20 మైక్రోగ్రాముల నుంచి 15కు తీసుకువచ్చింది. సవరించిన
మరణం పొందుతున్నారని, గాలి నాణ్యతను పెంచడం ద్వారా మార్గ ద ర్శకాల ప్రకారం వాయు కాలుష్య స్థా యి ని తగ్గిస్తే . .
పర్యావరణ మార్పులకు అడ్డుకట ్ట వేయవచ్చని డబ్ల్యుహెచ్ఓ ప్రపంవ్యాప్తంగా పీఎం2.5 వలన సంభవించే మరణాల్లో దాదాపు
వి డు ద ల చే సి న నూ త న మా ర ్గ ద ర ్శ కా ల్లో పే ర ్కొంది . 80 శాతం వరకు నివారించవచ్చని డబ్ల్చూహెచ్ఓ తెలిపింది.
S
చెందిన ధీకొండ కార్తీక్, చెన్నైకి చెందిన రాగుల్ పరమశివంలు
తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీలోని
వెటర్నరీ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ (ఐఐఎఫ్) ల్యాబ్ సహకారంతో
మూత్రపిండాన్ని మనిషికి అమర్చారు.
S
కార్నిటా ఆధారిత ఎస్ఏఎఫ్ వల్ల ఏవియేషన్ రంగ ఉద్గారాలను
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్ ఇగోడీ ధ్వనితో పోలిస్తే కనీసం ఐదు రెట్లు వేగం (గంటకు 6,200
A
ప్రాజెక్టు సాయంతో ఫేస్బుక్ రియాలిటీ ల్యాబ్స్ (ఎస్ఆర్ఎల్) కిలోమీటర్లు)గా దూసుకెళ్లే అస్త్రాలను హైపర్ సోనిక్ క్షిపణులుగా
రీసెర్చ్ భాగస్వామ్యంతో ఫేస్బుక్ ఏఐ ఆధ్వర్యంలో కృత్రిమ మేధ పేర్కొంటారు. రాకెట్ సాయంతో వీటిని ప్రయోగిస్తారు.
అసిసెం
్ట ట్ను అందుబాటులోకి తీసుకురానుంది. బ్రిటన్, అమెరికా,
సా ధా ర ణ బా లి స్టి క్ క్షి ప ణు లు నింగి లో కి లే చి . .
ఇటలీ, భారత్, జపాన్, సౌదీ అరేబియా, సింగపూర్ నకు చెందిన
అంతరిక్షంలోకి దూసుకెళ్లి, తిరిగి భూమి దిశగా దూసుకొస్తాయి.
13 ప్రముఖ సంస్థలు, ల్యాబ్లు ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యాయి.
తమకు నిర్దేశించిన లక్ష్యంపై పడతాయి. ఆర్చి ఆకారంలో వీటి
వచ్చే నెలలో ప్రాజెక్టు వివరాలను ప్రపంచానికి పరిచయం
పయనం సాగుతుంది.
చేసేందుకు ఫేస్బుక్ సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 700
హైపర్ సోనిక్ అస్త్రం మాత్రం తక్కువ ఎత్తుకే (భూ దిగువ
మంది దైనందిన కార్యకలాపాలతో రూపొందించిన 2,200
కక్ష్యకు) చేరుకుంటుంది. ఆ తర్వాత ఎలాంటి శక్తి అవసరం
గంటల డాటాను పొందుపరిచింది. ఈ ప్రాజెక్టులో భారతదేశం
లేకుండానే వేల కిలోమీటర్ల పాటు గ్లెడలా పయనిస్తూ నిర్దేశించిన
నుంచి హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
లక్ష్యంపైకి దూసుకెళుతుంది. దీన్ని ‘హైపర్సోనిక్ గ్లైడ్ వెహికిల్’
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) ఒక్కటే భాగస్వామ్యమైంది.
అంటారు. ఇవి చాలా వేగంగా లక్ష్యంపై విరుచుకుపడగలవు.
కంప్యూటర్ విజన్ సాంకేతికత సాయంతో మనిషి చేసే దైనందిన
వీటిలో క్రూజ్ క్షిపణులూ ఉంటాయి. అవి తమ యాత్ర మొత్తం
కార్యకలాపాలను కెమెరా సాయంతో సేకరించి కృత్రిమ మేధను
స్వీయ ఇంజిన్ సాయంతోనే పయనిస్తాయి.
జోడించామని ఫేస్బుక్ ఏ ఐ లీడ్ రీసెర్చ్ సైంటిస్ట్ క్రిస్టెన్ గ్రామన్
వివరించారు. బాలిస్టిక్ క్షిపణులకు భిన్నంగా హైపర్ సోనిక్ అస్త్రాలను
మార్గమధ్యంలో నియంత్రించే వీలుంది. కోరుకున్న రీతిలో వాటిని
Team AKS www.aksias.com 8448449709
32
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
పయనించేలా చేయవచ్చు. అందువల ్ల నిర్దిష ్ట మార్గంలో అవి తాజాగా నాసా.. నాటి బ్యాండ్ లోని సభ్యుల బాణీలు, ప్రముఖుల
ప్రయాణించవు. వాటి గమనాన్ని పసిగట్టడం, వాటి నుంచి రక్షణ సూక్తులను ఒక ఫలకంపై ముద్రించి, వ్యోమనౌకలో ఉంచింది.
పొందడం చాలా కష్టం. బాలిస్టిక్ క్షిపణుల తరహాలో ఇవి కూడా ఇందులోని ఒక పరిశోధన పరికరంలో.. ల్యాబ్ లో అభివృద్ధి చేసిన
అణ్వస్త్రాలను మోసుకెళ్లగలవు. వజ్రాలతో తయారైన డిస్క్ ను ఉంచారు. తద్వారా బీటిల్స్ గేయం
‘లూసీ ఇన్ స్కై విత్ డైమండ్స్’ (వజ్రాలతో ఆకాశంలోకి వెళ్లిన
రష్యా, చైనా, అమెరికా, ఉత్తర కొరియాలు హైపర్సోనిక్
లూసీ) ఇక్కడ అచ్చంగా సరిపోలింది. లూసీ వ్యోమనౌక ప్రధానంగా
క్షిపణులను పరీక్షించాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, భారత్,
ఏడు ‘ట్రోజోన్’ గ్రహశకలాలు, ఒక సాధారణ అంతరిక్ష శిలపై
జపాన్లు కూడా దీనిపై కసరత్తు చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్,
పరిశోధన సాగిస్తుంది. ట్రోజోన్ గ్రహశకలాలు గురు గ్రహ కక్ష్యలో
దక్షిణ కొరియాలు ప్రాథమిక పరిశోధన చేశాయి.
పరిభ్రమిస్తుంటాయి. లూసీ యాత్ర చాలా సంక్లిష్టంగా ఉంటుంది.
రష్యా అభివృద్ధి చేసిన అవ గార్డ్ క్షిపణి.. ధ్వని కంటే 27
ముఖ్యాంశాలు
రెట్లు వేగంగా దూసుకెళ్లగలదు.
2023లో లూసీ భూమికి దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో
చెమటతో గ్లూకోజ్ నిర్ధారణ
గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని ముందడుగు వేస్తుంది.
S
సూది అవసరం లేకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తెలిపే
పరికరాన్ని పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీన్ని లేజర్
ఇండ్యూస్ట్ గ్రాఫీన్ (ఎఐజీ) అని పిలుస్తున్నారు. ఇది చెమట ద్వారా
గ్లూకోజ్ స్థాయిని తెలుపుతుంది. రక్తంతో పోల్చితే చెమటలో 100
తిరిగి 2024లో ఇదే విధానాన్ని కొనసాగిస్తుంది. తద్వారా గురు
గ్రహానికి చేరుకోవడానికి అవసరమైన వేగాన్ని, శక్తిని పొందుతుంది.
S
యాపింగ్ విజయవంతంగా తియానే అంతరిక్ష కేంద్రంతో
అనుసంధానమయ్యారు. ఈ కేంద్రంలోకి అడుగుపెట్టిన మొదటి
మహిళగా వాంగ్ గుర్తింపు పొందారు. మునుపటి యాత్ర
అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. అనంతరం ఈ
ఉపగ్రహం.. నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిందని
అధికారులు తెలిపారు. ఈ ప్రయోగంలో మరో 10 శాటిలైట్లనూ
K
సమయంలో వ్యోమగాములు మూడు నెలలు పాటు తియాన్లో పంపినట్లు చెప్పారు.
గడిపారు. ఈ యాత్రలో వీరు ఏరోస్పేస్ మెడిసిన్, భౌతిక శాస్త్రానికి
‘ల్యాబ్ ఇన్ ఏ పాకెట్’ సృష్టించిన ఐఐటియన్లు
సంబంధించిన కొన్ని ప్రయోగాలు చేపడతారు. భవిష్యత్ లో
తియానే నిర్మాణ పనులు కొనసాగించడానికి ఇవి అవసరం. ఈ రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయల నాణ్యత
కేంద్రం వచ్చే ఏడాది సిద్ధమవుతుందని భావిస్తున్నారు. పై ల్యాబ్ పరీక్షల ఫలితాల కోసం గంటల కొద్దీ, కొన్నిసార్లు
A
రోజులపాటు వేచి చూడాల్సి వస్తోంది. ఐఐటీ మద్రాస్ లో
అంతరిక్షంలో చనిపోతే ఏమవుతాం చదివిన అమిత్ శ్రీవాత్సవ, అంకిత్ చౌహాన్ దీనికి పరిష్కారం
అంతరిక్షంలోకి చనిపోతే పరిస్థితి ఏంటి? భూమిపై చూపుతూ ‘ల్యాబ్ ఇన్ ఏ పాకెట్’ విధానం కనుగొన్నారు. తాము
మరణించాక మానవ దేహం దశలవారీగా కుళ్లిపోతుంది. కానీ రూపొందించిన పరికరానికి ఇన్పైజర్ అని పేరుపెట్టారు. తద్వారా
రోదసిలో పూర్తిగా కుళ్లిపోదు. అక్కడి గురుత్వాకర్షణ, వాతావరణం, త్వరగా ఫలితాలు రాబట్టేందుకు వీలు కలుగుతోంది. ల్యాబొరేటరీలో
ఉష్ణోగ్రతలను బట్టి మృతదేహం భిన్న మార్పులకు లోనవుతుందని చేసే పనిని ‘ల్యాబ్ ఇన్ ఏ పాకెట్’ ద్వారా సెకన్ల వ్యవధిలో అదే
శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాణ్యతతో చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. వారిద్దరూ ‘ఇన్పియు’
(ఐఎస్ఎఫెఎయు) అనే అగ్రిటెక్ సంస్థను ప్రారంభించారు.
భూమిపై మరణానంతరం దేహంలో తొలుత రక్త
ప్రవాహం నిలిచిపోతుంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది మనుషులను తక్కువ సంఖ్యలో ఉపయోగించడం ద్వారా
ఒకచోట చేరడం మొదలవుతుంది. ఈ ప్రక్రియను లివోర్ మోర్టిస్ పండ్లు, కూరగాయలు వృథా కాకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
అంటారు. ఆ తర్వాత శరీరం చల్ల బ డటం (ఆల్గేర్ మోర్టిస్) (ఐఓటీ) టెక్నాలజీతో రైతు ఉత్పత్తుల నాణ్యత పరిశీలిస్తున్నారు.
ప్రారంభమవుతుంది. అనంతరం కండరాల్లో అపరిమితంగా మౌస్ లాంటి పరికరంతో నాలుగు సెకనలో
్ల పండను
్ల స్కాన్ చేసి ఇన్
కాల్షియం పేరుకుపోయి, అవి బిగుసుకుపోవడం (రిగోర్ మోర్టిస్) ఫ్రారెడ్ కిరణాలతో నాణ్యతను పరిశీలించి ఫలితాలను స్మార్ట్ఫోన్లోని
మొదలవుతుంది. ఎంజైమ్లు, ప్రొటీన్లు.. కణాల గోడలను విచ్చిన్నం అప్లికేషన్కు పంపేలా వ్యవస్థను రూపొందించారు.
S
1983 నుంచి ఇది సేవలందిస్తోంది. కాలానుగుణంగా
అత్యాధునిక సదుపాయాలతో ఆధునికీకరిస్తూ ప్రస్తుత అవసరాలకు
ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.
దీని పై నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. వైద్య సంస(్థ ఎల్వీపీఈఐ), జీనోమ్ ఫౌండేషన్ పరస్పరం అవగాహన
యుద్ధనౌక లక్ష్యంగా వచ్చే క్షిపణులను, టోర్పెడోలను క్షణాల్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని
గుర్తించగలిగే అధునాతన వ్యవస్థలన్నీ ఇందులో ఉన్నాయి. ఎల్వీపీఈఐలో ఆర్బీఐ మాజీ గవర్నర్, జీనోమ్ ఫౌండేషన్ ఛైర్మన్
A
డాకర్
్ట సి.రంగరాజన్, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాకర్
్ట
శత్రుదేశాలపై ఒక్కసారిగా దాడి చేయడానికి వీలుగా దీనిపై
జీఎన్ రావు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
అధునాతన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి.
జన్యు వ్యాధుల నివారణతో పాటు సూచనలు, సలహాలు
ఈ నౌక ఇరాక్ యుద్ధంతోపాటు ‘డిసర్ట్ స్ట్రైక్’, ‘సదరన్
అందించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని, ఇందులో భాగంగా
వాచ్’, ‘ఎండ్యూరింగ్ ఫ్రీడం’ తదితర ఆపరేషన్లలో కీలకపాత్ర
జీనోమ్ ఫౌండేషన్ ప్రాంగణంలో ప్రయోగశాల నిర్మించనున్నట్లు
పోషించింది.
ప్రకటించారు. జన్యు పరిశోధనల కోసం దేశంలోనే తొలిసారిగా
ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని ఈ యుద్ధనౌకలోనే ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలివేనని అన్నారు.
తరలించి సముద్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.
చాంగే-5 తీసుకొచ్చిన శిలలతో చంద్రుడి కొత్త చరిత్ర
కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా కరోనా వైరస్ అడ్డుకట్ట
చంద్రుడి వయసు, అది ఏర్పడిన తీరుపై కొత్త అంచనాలు
మానవ కణాల్లోకి ప్రవేశించకుండా కరోనా వైరస్ మొదలయ్యాయి. ఇప్పటివరకు చంద్రుడి నుంచి 1960, 70లలో
అడ్డుకునే సరికొత్త పదార్ధాన్ని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సేకరించిన శిలల ఆధారంగా అక్కడ సుమారు 3 బిలియన్ ఏళ్ల క్రితం
రూపొందించారు. దీని పేరు ‘ఎంఎం3122’. మనిషి జీవకణాల్లోకి వరకు అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండేవని భావిస్తున్నారు.
చొచ్చుకెళ్లే లా వైరస్ అనుమతిస్తున్న ట్రాన్సమెంబ్రేన్ సెరైన్ అయితే 2020లో చైనా వ్యోమనౌక చాంగే-5 ద్వారా భూమికి
ప్రొటీస్-2’ అనే మాంసకృత్తును ఈ కొత్త పదార్ధం సమర్థంగా తెచ్చిన శిలల్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. పాత అభిప్రాయాన్ని
S
ఒకే మొక్కకు వంకాయ, టమాటా కాసే కొత్త విధానాన్ని
అనుగుణంగా దీన్ని రూపొందించారు.
S
హెలీబోర్న్ జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికత (హెలికాప్టర్
సర్వే) వినియోగించింది. ఫలితాలు సానుకూలంగా ఉండటంతో
సెంట్రల్ గ్రౌండ్ వాటర్బో ర్డుతో కలిసి తొలిసారి విస్తృతమైన
ముందే అంచనా వేయగలిగితే ప్రయోజనాలు అనూహ్యంగా
ఉంటాయి. ఈ దిశగా ముందడుగు వేసినట్ లు చెబుతున్నారు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ)
K
సర్వేకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా వర్షా భా వ ప్రాంతాల్లో పరిశోధకులు. హిందూ మహాసముద్రం డైపోల్ (ఐవోడీ)
4 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఆధారంగా ఇప్పటివరకూ ఆరు నెలల ముందుగా మాత్రమే దేశంలో
జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికత వినియోగించి భూగర్భ రుతుపవనాల తీరును అంచనా వేస్తున్నారు. తమ పరిశోధన
జలాలను గుర్తించనున్నారు. రాజస్థా న్ , గుజరాత్, పంజాబ్, ఫలితాలతో 2 నుంచి 8 ఏళ్లలో కురిసే వర్షపాతాన్ని ముందే
హరియాణాలో ఈ సర్వే చేయనున్నారు. ఎన్పై ఆర్అభివృద్ధి చేసిన గుర్తించడం సాధ్యమవుతుందని వీరు స్పష్టం చేస్తున్నారు.
A
ఈ సాంకేతికత సహాయంతో భూమి లోపల 500 మీటర్ల వరకు
ఐవోడీ ఆధారంగా వాతావరణ పరిస్థితులను అంచనా
త్రీడీ చిత్రంతో స్పష్టంగా నీటి జాడలు గుర్తించనున్నారు. నీటి కొరత
వేసేందుకు హెచ్ సీయూలోని భూమి, సముద్ర, వాతావరణ శాస్త్ర
ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు, సాగునీరు
కేంద్రం ఆచార్యుడు అశోక్ నేతృత్వంలో పీహెచ్ డీ విద్యార్థిని
అందించడానికి తాజా సర్వే ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టును
ఫిబాఫ్రాన్సిస్, ఈ కేంద్రం మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ సతీష్ మెత్యే
రాజస్థాన్లో
ని జోధ్ పూర్ లో ప్రారంభించారు. దీని కోసం కేంద్రం
పరిశోధన చేపట్టారు. వీరికి యూకేకు చెందిన ఎగ్జిటర్ వర్సిటీ
రూ.150 కోట్లు కేటాయించింది.
ఆచార్యుడు మ్యాట్ కొలి సహకారం అందించారు. 1960 నుంచి
ఎలా చేస్తారు.. 2011 మధ్య ఉన్న వాతావరణ పరిస్థితులను వీరు విశ్లేషించారు.
ఇందులో ఐవోడీ సూచీల ఆధారంగా 2 నుంచి 8 సంవత్సరాల
ఎన్.జి.ఆర్.ఐ. ప్రయోగాత్మకంగా రాజస్థాన్, తమిళనాడు,
ముందే రుతుపవనాలు, ఇతర వాతావరణ స్థితిగతులను అంచనా
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో హెలికాప ్ట ర్ ద్వారా సర్వే
వేసేందుకు అవకాశం ఉందని తేల్చారు.
చేసింది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం సర్వే
సాధ్యమైంది. ఫలితాలు పక్కాగా వచ్చాయి. హెలికాప్టర్ కింది ‘తెట్టుఅమాలిక’ పేరుతో కొత్తరకం చింత మొక్కల ఆవిష్కరణ
భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన లూను వేలాడదీస్తా రు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుక్కరాయ
హెలికాపర్
్ట వెళ్తున్నప్పుడు భూమి లోపల ఎక్కడైనా నీటి జాడలుంటే
సముద్రం మండలం పరిధిలోని రేకులకుంట ఉద్యాన పరిశోధనా
ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్ ద్వారా సంకేతాలు అందుతాయి.
కేంద్రం శాస్త్రవేత్త లు తెట్టు అమాలిక అనే కొత్త రకం చింత
ఇదంతా ఎప్పటికప్పుడు త్రీడీ మ్యాపింగ్ జరుగుతుంది. ప్రాథమిక
S
సాధారణంగా చింత మొక్కలు నాటిన ఆరేళ ్ల తర్వాత
దోమలను ఎంచుకున్నారు. నిర్దిష్ట ప్రాంతంలో వాటిని వదిలారు.
అక్కడ కొంతమందిని కుర్చీలో కూర్చోబెట్టారు. దోమల కదలికలను
కెమెరాల ద్వారా గమనించారు. ఈ వీడియోలను విశ్లేషించినప్పుడు
K
కాయలు కాయడం ప్రారంభిస్తాయి. ఈ రకం మొక్కలు నాటిన మగ దోమలు కూడా మానవుల పట్ల ఆకర్షణకు గురవుతాయని
మూడేళ్ల నుంచే కాస్తాయి. వెల్లడైంది.
చింతకాయల వెడల్పు, పొడవు, పరిమాణం సాధారణ ఆడ దోమలు మనుషులందరివైపు ఒకే విధంగా ఆకర్షణకు
రకాల కంటే పెద్దదిగా ఉంటుంది. లోను కావు. మగ దోమల తీరులోనూ ఇలాంటి వైరుధ్యాలు
A
మొక్కలు నాటిన నాలుగేళ్ల తర్వాత ఒక్కో చెట్టు నుంచి ఉన్నాయి. పరీక్షలో పాల్గొన్న ఒక వ్యక్తి పట్ల మగ దోమలు మూడు
20 కిలోల చింతపండు వస్తుంది. పదేళ్ల తర్వాత 200 కిలోల రెట్లు ఎక్కువ ఆకరణ
్ష కు లోనైనట్లు వెల్లడైంది. వ్యక్తుల చర్మం నుంచి
వరకూ వస్తుంది. సాధారణ రకాలతో పోల్చితే తెట్టు అమాలిక రకం వెలువడే రసాయనాల మిశ్రమాన్ని బట్టి ఇది మారుతుండొచ్చని
చింతపండు నాణ్యంగా ఉండటంతో ఈ రకం మొక్కల రక్తం తాగడానికి కానప్పుడు మగ దోమలు ఎందుకు
ఒడిశా నుంచి రైతులు రేకులకుంటకు వస్తున్నారు. ఉత్పన్నమవుతోంది. ఆడ దోమల జత కోసమే అయి ఉండొచ్చని
శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
మగ దోమల రిక్త చరిత్ర
మసకబారిపోతున్న భూగోళం
దోమల రొద చెవినపడగానే మనకు చికాకు కలుగుతుంది.
వాటి తాకిడి ఎక్కువగా ఉండే సీజన్లో ఆరు బయటకు వెళ్లామంటే కా లు ష ్యం కా ర ణ ం గా జ రు గు తు న ్న వా తా వ ర ణ
మన చుట్టూ ముసురుకోవడం ఖాయం. అయితే ఇలా , చుట్టుముట్టే మార్పులు ప్రపంచవ్యాప్తంగా దేశాలను భయపెడుతున్నాయి.
దోమలన్నీ మనల్ని కుట్టవు. ఆడవి మాత్రమే కుడతాయి. మగవి ఈ మార్పులు భూమిపై మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా
ఆ పనిచేయవు. అయినా అవి మనుషులను చుట్టుముడతాయని ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా మరో
ఆస్ట్రేలియా శాస్త్రవేత్త లు గుర్తించారు. అందుకు కారణాలను అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. న్యూజెర్సీ
తెలిపారు.
S
ప్రక్రియల కన్నా ఇది 25 శాతం సమర్ధంగా పనిచేస్తుందని వారు
S
ఈ పరిశోధనలో ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి చెందిన
సీనియర్ శాస్త్రవేత్త వివేక్ సింగ్ కీలకంగా ఉన్నారు. ఈ హైడ్రోజెల్
నిర్ధారణలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
స్వదేశీ పరిజ్ఞా న ంతో భారత్ రూపొందించిన ఆకాశ్ అంగారకుడిపై రుతువుల్లో వచ్చే వైరుధ్యాల ఆధారంగా
క్షిపణిలోని సరికొత్త వెర్షన్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. అక్కడి ఉపరితలం కింద నీటి నిల్వలను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు
భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ అస్త్రాన్ని గుర్తించారు. ఉష్ణమండల ప్రాంతాల్లో వీటి జాడ బయటపడింది.
ఒడిశాలోని చాందీపూర్ లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి భవిష్యత్ లో వ్యోమగాముల మనుగడకు అక్కడ అనువైన
పరీక్షించారు. ఈ క్షిపణికి ‘ఆకాశ్ ప్రైమ్’ అని పేరు పెట్టారు. పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు.
తాజా పరీక్షలో అది గగనతలంలో నిర్దేశించిన ఒక మానవరహిత అరుణ గ్రహ కక్ష్యలో దాదాపు 20 ఏళ్ల పాటు పరిశోధనలు
విమానాన్ని అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. చేపట్టిన అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) వ్యోమనౌక ‘మార్స్
ప్రస్తుతమున్న ఆకాశ్ క్షిపణితో పోలిస్తే.. ప్రైమ్’ వెర్షన్లో ఒడిస్సీ” అందించిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్ ఆర్ఎఫ్ సీకర్ ఉంది. చేశారు. అక్కడి హెల్ లా స్ ప్లానీషియా, ఉటోపియా రుపెస్
లక్ష్య ఛేదనలో క్షిపణి కచ్చితత్వాన్ని ఇది బాగా మెరుగుపరచింది. ప్రాంతాలపై వారు దృష్టిసారించారు. సీజనల్ గా హైడ్రోజన్
ఇంకా అనేక అంశాల్లో ఈ అస్త్రాన్ని ఆధునికీకరించారు. దీనివల్ల స్థాయిలో వైరుధ్యాలను అక్కడ గుర్తించారు. దీన్ని బట్టి అక్కడ
S
ఎత్తయిన ప్రాంతాల్లో ఉండే శీతల వాతావరణాన్ని కూడా ఇది
సమర్థంగా తట్టుకొని, మంచి పనితీరును కనబరుస్తుంది అని
డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు.
ఉపరితలానికి ఒక మీటరు కింద భారీ స్థాయిలో నీరు.. ఐస్
రూపంలో ఉండొచ్చని పేర్కొన్నారు. అరుణగ్రహంపై లభించే నీటిని
ఆక్సిజన్, హైడ్రోజన్గా విడగొట్టి, రాకెట్ ఇంధనంగా వాడుకోవచ్చు.
K
మొక్కల పెంపకం, ఆహారానికి ఉపయోగించుకోవచ్చు.
అప్రతిహతంగా సాగుతున్న ‘మంగళ యాన్’
కాలుష్య పర్యవేక్షణకు గాల్లో తేలియాడే మైక్రోచిప్ లు
భారత్ ప్రతిష్ ఠా త ్మకంగా ప్రయోగించిన మంగళయాన్
వ్యోమనౌక అంగారకుడి కక్ష్యలో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. గాల్లో కాలుష్యం తీరుతెన్నులను గమనించడానికి అమెరికా
వాస్తవానికి ఆరు నెలలు పనిచేసేలా దీన్ని రూపొందించగా, అది శాస్త్రవేత్తలు ‘ఎగిరే మైక్రోచిప్’లను తయారుచేశారు. ఇవి ఇసుక
A
ఇప్పటికీ అద్భుతంగా సేవలు అందిస్తోంది. తాజా మైలురాయిపై రేణువు పరిమాణంలో ఉంటాయి. మానవులు తయారుచేసిన
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ కె. అత్యంత చిన్నపాటి ఎగిరే వస్తువులు ఇవేనని భావిస్తున్నారు. వీటిని
రాధాకృష ్ణ న్ , ఈ వ్యోమనౌక ప్రయోగ సమయంలో సంస ్థ కు వ్యాధుల పరిశీలనకు ఉపయోగించొచ్చని వివరించారు. కాలుష్యాన్ని
విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి చేరింది. తద్వారా తొలి తిరుగుతూ కిందకు పడుతుంటాయి. ఇలా తిరగడం వల్ల ఒకపట్టాన
ప్రయత్నంలోనే అరుణ గ్రహాన్ని చేరిన మొట్టమొదటి దేశంగా అవి నేలపై పడవు. ఎక్కువ సేపు గాల్లోనే ఉంటాయి. ఈలోగా
భారత్ గుర్తింపు పొందింది. సాంకేతిక సత్తా ప్రదర్శన కోసమే ఈ గాలివాటున ఎక్కువ దూరం వెళతాయి. ఈ విధానం వల్ల ఆ జాతి
వ్యోమనౌకను ప్రయోగించినప్పటికీ, అనుకున్న లక్ష్యాలన్నింటినీ ఇది చెట్లు వేరే ప్రాంతాలకూ విస్తరిస్తాయి. వీటి నుంచి స్పూర్తి పొందడం
విజయవంతంగా పూర్తి చేసిందని ఇస్రో అధికారులు తెలిపారు. ద్వారా శాస్త్రవేత్తలు మైక్రోచిప్లను తయారు చేశారు. విత్తనాల కన్నా
దీనిద్వారా గ్రహాంతర యాత్రల విషయంలో అనేక కొత్త అంశాలను మెరుగ్గా, చిన్నగా వాటిని తీర్చిదిద్దారు. ఈ సాధనాల్లో సూక్ష్మ
నేర్చుకున్నామని చెప్పారు. మొత్తంమీద ఈ వ్యోమనౌక మరో ఏడాది ఎలక్ట్రానిక్ సెన్సర్లు, యాంటెన్నా వంటివి అమర్చవచ్చు. స్మార్ట్ఫోన్
పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. సాయంతో వీటికి కమ్యూనికేషన్ పంపొచ్చు. ఈ సెన్సర్లతో గాల్లో
ఆమ్లత్వం , నీటి నాణ్యత, సౌర రేడియోధార్మికత వంటి వివరాలను
‘చిరుబొద్ది’లో ఔషధ గుణాలు ఎండలు ఎక్కువ ఉండి వానలు తక్కువగా ఉండే కొన్ని
ప్రాంతాల్లో ఆవిరయ్యే తేమ అసాధారణంగా ఉంటోందని తాజా
చిరుబొద్ది మొక్కల్లో క్యాన్సర్ను నియంత్రించే ఔషధ గుణాలు
పరిశోధన ఒకటి పేర్కొంది. రాయలసీమ వంటి తక్కువ వర్షపాతం
ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలోని మంగళూరు విశ్వవిద్యాలయం
ఉండే ప్రదేశాల్లో కొన్నిచోట్ల వార్షిక వర్షపాతం కంటే మూడున్నర
అప్లై డ్ బోటనీ విభాగం చేపట్టిన అధ్యయనంలో ఈ అంశం
రెట్లు అధికంగా నీరు ఆవిరి అవుతోందని తేల్చింది. ఇక్కడ భూమిపై
వెల్లడైంది. ఈ మొక్కలో క్యాన్సర్ నివారణ ఔషధంలో ఉపయోగించే
ఉండే తేమ, చెరువులు, కాలువల్లోని నీటితోపాటు చెట్ల ఆకుల్లోని
టెట్రాండ్రైన్ ఆల్కలాయిడ్లు ఉన్నాయి. ఈ మొక్క శుద్ధీకరణ
తేమ సైతం అధికంగా ఆవిరవుతోందని తెలిపింది. వర్షం నీళ్లు
ప్రక్రియకు భారతీయ మేధోహక్కుల సంస్థ (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ
ఎప్పటికప్పుడు ఆవిరవడంతో భూమిపై సోడియం క్లోరైడ్ (ఉప్పు)
ఇండియా) నుంచి మంగళూరు వర్సిటీకి అనుమతి లభించింది.
నిల్వలు పెరిగి ఉప్పునేలలుగా మారిపోతున్నాయంది. భారీ వర్షాలు
మొక్కల్లో టెట్రాండ్రైన్ ఆల్కలాయిడ్ల గుర్తింపు ప్రక్రియను పడినప్పుడు ఈ క్లోరైడ్ భూగర్భంలోకి చేరి అక్కడి నీరూ ఉప్పగా
ముందుగా చైనా చేపట్టింది. అక్కడ స్టెఫానియా, టెట్రాండ్ర మారి తాగడానికే కాదు సాగుకూ పనికిరాకుండా పోతున్నాయి.
మొక్కల్లో క్యాన్సర్ నియంత్రణ ఔషధ గుణాలను గుర్తించారు. ఈ మేరకు జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్.జి.ఆర్.ఐ.)
S
భారత్ లో ఈ అరుదైన ఆల్కలాయిడ్లను గుర్తించింది మంగళూరు
విశ్వవిద్యాలయం మాత్రమే. చైనాలో టెట్రాండ్రైన్ శుద్ధీకరణ ప్రక్రియ
ప్రగతిలో ఉండగా, ఇంకా ఔషధాన్ని తయారు చేయలేదు.
నిర్వహించిన పరిశోధన వెల్లడించింది.
కొవిడ్ రోగులు రుచి, వాసన కోల్పోవడానికి గల కారణాలను నిధులతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. వీరి అధ్యయనంలో ఇక్కడ కురిసే
సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. రుచి, వాసన పసిగట్టే వాన కంటే మూడున్నర రెట్లు అధికంగా నీరు ఆవిరి అవుతోందని
జన్యువులు మార్పులకు లోనవడమే కారణమని గమనించారు. అంచనాకు వచ్చారు. తక్కువ లోతులో ఉండే బోర్లు ఎండిపోవడానికి
A
కారణమిదేనని తేల్చారు. గుత్తి ప్రాంతంలో వార్షిక సగటు వర్షపాతం
కొవిడ్ మొదటి వేవ్ సమయంలో వైరస్ బారినపడిన 36
దాదాపు 600 మి.మీ.ఉండగా, ఆవిరి అవుతున్నది 2100 మి.మీ.
మంది రోగుల నుంచి నమూనాలను సేకరించి పరిశోధించారు.
పైనే ఉంది.
మనిషి శరీరంలో 20 వేల జన్యువులు ఉంటాయని.. ఇన్ ఫెక్షన్
బారిన పడినప్పుడు ఇవి ప్రభావితం అవుతుంటాయని ఈ అంతరిక్ష వాతావరణ అంచనాలపై సౌర జ్వాలల ప్రభావం
పరిశోధనలో పాలుపంచుకున్న సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కార్తిక్ సూర్యుడి నుంచి వెలువడే జ్వాలలు, అంతరిక్ష వాతావరణ
భరద్వాజ్ చెప్పారు. కొవిడ్ సోకిన వారిలో 251 జన్యువులు అంచనాల్లో కచ్చితత్వాన్ని ప్రభావితం చేస్తున్న తీరును భారత
క్రియాశీలకంగా ఉండగా.. 9,068 జన్యువుల పనితీరు తగ్గినట్లు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. భూకక్ష్యలోని ఉపగ్రహాలను
గుర్తించామన్నారు. ఫలితంగా తలెత్తే ప్రభావాల్లో రుచి, వాసన భద్రంగా ఉంచడానికి ఈ అంచనాలు చాలా కీలకం. భారత్
కోల్పోవడం ఒకటని చెప్పారు. ప్రయోగించనున్న ఆదిత్య - ఎల్1 ఉపగ్రహం నుంచి వచ్చే డేటాను
గత ఏడాది చేసిన ఈ అధ్యయనం తాజాగా ‘క్లినికల్ అండ్ విశ్లేషించడానికి ఈ అధ్యయన వివరాలు దోహదపడతాయని కేంద్ర
ట్రాన్స్లేషనల్ మెడిసిన్ జర్నల్’లో ప్రచురితమైంది. నితీష్ కుమార్ శాస్త్ర, సాంకేతిక శాఖ తెలిపింది. భూమికి చేరువలో అంతరిక్షం
సింగ్, సురభీశ్రీవాస్తవ, లుముక్ జవేరి, త్రిలోక్ చందర్ బింగి, వద్ద సౌర గాలులు, ఇతర పరిస్థితులను అంతరిక్ష వాతావరణంగా
ఎం.రాజారావు, సంతోష్ కుమార్, వి.నామామి గౌర్, నిఖిల్, పేర్కొంటారు. అవి అంతరిక్షంలోని, భూమి మీదున్న సాంకేతిక
ప్రత్యూష, సాక్షి శాంభవి, షాగుప్తా ఖాన్, మామిళ్ల సౌజన్య, తులసి వ్యవస్థల పనితీరును దెబ్బతీయగలవు. సూర్యుడి నుంచి కరోనల్
నాగబండి, రాకేశ్ మిశ్ర ఈ పరిశోధనలో పాల్గొన్నారు. మాస్ ఎజెక్షన్లు (సీఎంఈ) వెలువడుతుంటాయి. వాటిలో భారీగా
పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హై ఆల్టిట్యూడ్ సూడో ఖగోళశాస్త్ర పరిశోధనలకు కొత్తతరం ఉపగ్రహం
శాటిలైట్ (హెఏపీఎస్)ను రూపొందించేందుకు హిందుస్థా న్
విశ్వంలో అంతుచిక్కని అంశాలను శోధించేందుకు
ఏరోనాటిక్ లిమిటెడ్(హెచ్ఎఎల్) సిద్ధ మ వుతోంది. కంబైండ్
కొత్తతరం ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయాలని భారత అంతరిక్ష
ఎయిర్ టీమింగ్ సిస్టమ్ (సీఏటీఎస్) పేరిట అన్మ్యా న్డ్ డ్రోన్ వార్
పరిశోధన సంస్థ (ఇస్రో) యోచిస్తోంది. భారత్మొటమొ
్ట దటిసారిగా
S
ఫేర్ కార్యక్రమంలో భాగంగా రూపొందించే ఈ ఉపగ్రహం కోసం
S
ఇప్పటివరకు 1300కు పైగా విత్తన రకాలను అభివృద్ధి
చేయడం జరిగింది. ఇవాళ జాతికి అంకితం చేసిన 35 పంట రకాల్లో
‘RTS,SS టీకాను మలేరియా నివారణకు వాడవచ్చు’ అని
డబ్ల్యూహెచ్వో సిఫారసు చేసింది.
6. వార్తల్లో వ్యక్తులు
ప్రాచీన డీఎన్ఏ పరిశోధనలకు అంతర్జాతీయంగా నైతిక నియమావళి విలువలో ఏకంగా 1,560 దశాంశ స్థానాలను చకచకా చెప్పేసింది.
ఇదివరకు సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న రికార్డును
ప్రాచీ న డీ ఎ న్ ఏ ప రి శో ధ న ల కు స ం బ ంధించి
తిరగరాసింది. ‘సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రతినిధుల ముందు
అంతర్జాతీయంగా వర్తించే నైతిక నియమావళి రూపుదిద్దుకుంది.
పది నిమిషాల పాటు ఏకధాటిగా ఈ అంకెలను చెప్పింది. వాటిని
ఈ అ ం శా ని కి స ం బ ంధించి న స ం క్షి ష ్ట త ల ను ద ృష్టి లో
పరిశీలించిన ప్రతినిధులు ఆమె పేరిట రికార్డు నమోదు చేశారు.
ఉంచుకుని మార్గదర్శకాల రూపకల్పనలో పలువురు శాస్త్రవేత్తలు
పాలుపంచుకున్నారు. విశాఖ మహిళకు ‘డెంట్స ‘లో కీలక పదవి
ప్రాచీన డీఎన్ఏతో ముడిపడిన 31 దేశాలకు చెందిన 64 ప్రపంచంలో అతి పెద్ద ‘లా సంస్థ’గా గుర్తింపు పొందిన
మంది స్కాలర్లందరి సూచనలను క్రోడీకరించి మార్గదర్శకాలు ‘డెంట్స’లో మానవ వనరుల విభాగానికి అధిపతిగా విశాఖకు చెందిన
రూపొందించడానికి ముందుకు వచ్చారు. మన దేశం నుంచి నీలిమ పాలడుగు నియమితులయ్యారు. ఒక భారతీయురాలికి ఈ
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నస్టిక్ (సీడీఎడ్లీ) తరహా కంపెనీలో గ్లోబల్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా పదవి దక్కడం
S
డైరెక్టర్ డాక్టర్ తంగరాజ్ భారతీయ దృక్పథానికి సంబంధించి
S
బ్లూ ఆరిజిన్ కంపెనీ వ్యోమనౌకలో శాట్నర్ అంతరిక్ష యాత్రను
పూర్తిచేసుకున్నారు. భూ ఉపరితలం నుంచి 106 కిలోమీటర్ల
ఎత్తు వరకు ఆయన వెళ్లారు. దాదాపు పది నిమిషాల్లోనే యాత్ర
దక్కింది. రాజస్థాన్లో
ని చిత్తోర్ గఢ్ కు చెందిన అదితి బ్రిటిష్ హై
కమిషన్ కార్యాలయం నిర్వహించిన ‘హై కమిషనర్ ఫర్ ఏ డే’
పోటీలో గెలుపొందడంతో ఆమెకు ఈ అవకాశం లభించింది.
K
పూర్తయ్యింది. బ్లూ ఆరిజిన్ ఉపాధ్యక్షురాలు ఆడ్రే పవర్స్, మరో బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఆరోజుకు డిప్యూటీ
ఇద్దరు (క్రిస్ బొషూజెన్, గ్లెన్ డి రైస్) కూడా శాట్నర్ తో పాటు ఈ హైకమిషనర్ గా వ్యవహరించారు. తర్వాతి తరం మహిళలను
యాత్రలో పాల్గొన్నారు. సమర్ధ నేతలుగా తీర్చిదిద్దేందుకు బ్రిటన్ హైకమిషనర్ కార్యాలయం
ఈ పోటీని 2017 నుంచి ఏటా నిర్వహిస్తోంది. ఈసారి
ఐఐఎస్ఎల్ వెల్త్, హురున్ ఇండియా టుడేల యువ కుబేరుల జాబితా “ప్రపంచ సవాలుగా మారిన వాతావరణ మార్పుల సమస్యను
A
నలభై ఏళ్ల వయసులో పే స్వయంకృషితో కుబేరులుగా పరిష్కరించడంలో యువత ఎలాంటి పాత్ర పోషించగలరు?” అనే
మారిన వ్యాపారవేత్తల జాబితాను ఐఐఎస్ఎల్ వెల్త్, హురున్ అంశంపై ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోలో తన అభిప్రాయాన్ని
ఇండియా టుడే రూపొందించాయి. 40 ఏళ్ల లోపు వయసులోనే పంపిన అదితి విజేతగా నిలిచారు.
ఔత్సాహిక వాణిజ్యవేత్త ల స్థా యి నుంచి రూ.1000 కోట్ లు ,
100 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి భారత కుబేరుడు
అంతకుమించి సంపద కలిగినవారిని ఇందులో చేర్చారు.
ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ
మొదటి 5 స్థానాల్లో నిలిచిన వారి వివరాలు..
అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే కనీసం 100 బిలియన్
1) దివ్యాంక్ తురాఖియా: మీడియా డాట్ నెట్ అధిపతి డాలర్ల సంపద ఉన్న అత్యంత ప్రత్యేక వ్యక్తుల జాబితాలోకెక్కారు.
అయిన 39 ఏళ్ల దివ్యాంక్ రూ.12,500 కోట్ల సంపదతో ముకేశ్ రాకతో అత్యంత అరుదైన ఆ బృందంలో సభ్యుల సంఖ్య
అగ్రస్థానంలో నిలిచారు. 11కు చేరింది.
2) నకుల్ అగర్వాల్: క్లౌడ్ వెబ్, మొబైల్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీమంతుల సంపదను రోజువారీగా
బ్రౌజర్ స్టాక్ సహ వ్యవస్థాపకుడు, సీటీఓ అయిన నకుల్ రెండో ప్రకటించే బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అక్టోబరు 8
స్థానం పొందారు. ఆయన సంపద విలువ రూ.12,400 కోట్లు. నాటికి ముకేశ్ సంపద 100.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ
3) రితేశ్ అరోరా: బ్రౌజర్ స్టాక్ వ్యవస్థాపకుల్లో ఒకరు, ఏడాది ఆయన సంపద ఏకంగా 23.8 బిలియన్ డాలర్లు పెరిగింది.
ప్రస్తుత సీఈఓ అయిన రితేశ్ రూ.12,400 కోట్ల సంపదతో ఫేస్బుక్, గూగుల్, కేకేఆర్, సిల్వర్ లేక్ వంటి అంతర్జా తీ య
మూడోస్థానంలో ఉన్నారు. . పెట్టుబడుదారకు
్ల వాటాల విక్రయించడం ద్వారా ఇది సాధ్య మైంది.
S
మాత్రమే. ఖలాపుర్ తాలూకాలోని డోలవలిలో ఓ పేద కుటుంబంలో
జన్మించిన ప్రతీక్, బాడీ బిల్డింగ్ పై ఆసక్తితో వ్యాయామంపై
వరకు సైకిల్ పై 34 గంటల 54 నిమిషాల్లో చేరుకుని భారతీయ
ఆర్మీ అధికారి ఒకరు గిన్నిస్ రికార్డు సృష్టించారు. ( స్క
టై ర్స్ డివిజన్
కు చెందిన లెఫ్టినెంట్ కర్నల్ శ్రీపాద శ్రీరామ్ సెప్టెంబరు 25న
నాలుగు గంటలకు లేచో సైకిల్ ప్రయాణం ప్రారంభించారని,
K
లండన్ మారథాన్లో వరంగల్ జడ్పీ చైర్పర్సన్
సెప్టెంబరు 26న హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ చేరుకున్నారని
వరంగల్ జడ్పీ చైర్ప ర్సన్ గండ్ర జ్యోతి లండన్ లో రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. శ్రీరామ్ మొత్తం 34 గంటల
నిర్వహించిన మారథాన్ పోటీల్లో పాల్గొన్నారు. 42 కి.మీ. దూరాన్ని 54 నిమిషాలు సైకిల్ తొక్కినట్లు చెప్పారు.
5 గంటల 15 నిమిషాల్లో అధిగమించినట్లు ఆమె తెలిపారు. జ్యోతి
అయిదు ప్రధాన పాన ్ల గుండా ఆయన ప్రయాణం
గతంలో కూడా అమెరికా సహా పలుచోట్ల జరిగిన మారథాన్
A
కొనసాగిందన్నారు. లెఫ్టినెంట్ కర్నల్ శ్రీరామ్ సముద్ర మట్టానికి
పోటీల్లో పాల్గొన్నారు.
8,000 మీటర్ల ఎత్తులో కఠిన వాతావరణ పరిస్థితుల్లో లేహ్ నుంచి
127వ ఏట మరణించిన వృద్ధుడు మనాలీ వరకు 472 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి చేరుకున్నారు.
195వ గన్నర్స్ దినోత్సవం, స్వర్జిమ్ విజయ్ వర్షలో భాగంగా ఈ
ప్రపంచంలోనే అత్యధికకాలం జీవించిన వ్యక్తిగా ఆఫ్రికాలోని
కార్యక్రమం చేపట్టారు. 1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో
ఎరిత్రియాకు చెందిన నటాబే తిన్స్యూ చరిత్ర సృష్టించబోతున్నారు.
భారత్ విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్త వు తున్న
కాకపోతే, చనిపోయిన తర్వాత. ఇప్పటివరకూ ఈ రికార్డు జపాన్కు
సందర్భాన్ని పురస్కరించుకుని స్వర్జిమ్ విజయ్ వర్ష సంబరాలు
చెందిన జిరోమోన్ కిమురా (116) పేరున ఉంది. అయితే, నటాబే
నిర్వహిస్తున్నారు.
127 ఏళ్ల వయసులో సెప్టెంబరు 27న మరణించారు. ఆయన
వయసుకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు గిన్నిస్ సీఐఐ ఇండియా జీబీసీ ప్రతినిధికి అరుదైన గౌరవం
వరల్డ్ రికార్స్డ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తన తాత 1894లో
సీఐఐ ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (జీబీసీ)కి చెందిన
జన్మించాడంటూ నటాబే మనవడు జీర్ అధికారిక ధ్రువపత్రాన్ని
ఎం.ఆనంద్, వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆసియా - పసిఫిక్ రీజినల్
కూడా అందించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను గిన్నిస్
నెట్వర్క్ (ఏపీఎన్) వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. కాలుష్య రహిత,
నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. పశువుల కాపరిగా పనిచేసిన
పర్యావరణానుకూల భవనాలను ప్రోత్సహించటంలో వరల్డ్ గ్రీన్
నటాబే 1934లో వివాహం చేసుకున్నారు. ఆయన భార్య కూడా
బిల్డింగ్ కౌన్సిల్ అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషిస్తోంది. సీఐఐ
ఎక్కువ కాలమే జీవించింది. 99 ఏళ్ల వయసులో ఆమె 2019లో
ఇండియా జీబీసీతో ఆనంద్ గత పాతికేళ్లుగా పనిచేస్తున్నారు.
మృతిచెందింది.
S
వీణారెడ్డి దానికి నేతృత్వం వహిస్తున్నారు. యూఎస్ఏఐడి భారత్,
భూటాన్ మిషన్ డైరెక ్ట ర్ గా నియమితులైన ఆమె కడప జిల్ లా
ప్రొద్దుటూరుకు చెందినవారు. ఇటీవలే ఆ బాధ్యతలు చేపట్టారు.
సర్కోజి 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా
ఉన్నారు. 2012లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు
చటప
్ట రమైన పరిమితిని మించి ప్రచారం కోసం రెట్టింపు మొత్తంలో
ఖర్చు చేశారన్నది ప్రాసిక్యూషన్ఆరోపణ. ఇదంతా సర్కోజీకి తెలిసే
K
మౌంట్ ఎలబ్రస్ శిఖరాన్ని అధిరోహించిన విశాఖ యువకుడు
జరిగిందని కోర్టులో నిరూపించింది. అవినీతికి సంబంధించిన మరో
యూరప్ ఖండంలో ఎత్తైన శిఖరంగా పేరొందిన మౌంట్ కేసులో కూడా సర్కోజీకి మార్చి నెలలో న్యాయస్థానం ఏడాది పాటు
ఎలబ్రస్ (5642 మీటర్లు) శిఖరాన్ని విశాఖకు చెందిన అన్మిష్ వర్మ జైలు శిక్ష విధించింది. దానిని రెండేళ్ల పాటు అమలు కాకుండా
సెప్టెంబరు 17న అధిరోహించారు. విశాఖలో ఎంబీఏ పూర్తిచేసిన నిలిపి వేసింది.
అన్మిష్ వర్మ గతంలో ఎవరెస్ట్ శిఖరాన్ని, ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం
A
కిలిమంజారో (5895 మీటర్లు), దక్షిణ అమెరికాలో ఎత్తైన మౌంట్ వైమానిక దళాధిపతిగా వివేక్రామ్చౌధరి
ఆకాన్ కాగువా (6961 మీటర్లు)ను అధిరోహించారు. భారత సార్వభౌమాధికారం, సమగ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ
రక్షించుకుంటామని వైమానిక దళ కొత్త అధిపతి ఎయిర్ చీఫ్
దుబాయ్ ఎక్స్పో 2020’కి ‘స్టాట్విగ్’ వ్యవస్థాపకుడు సిద్ధార్థ చక్రవర్తి
మార్షల్వివేక్రామ్చౌధరి పేర్కొన్నారు.
టి-హబ్ లో ఆవిర్భవించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ అంకుర
పదవీ విరమణ పొందిన ఎయిర్చీఫ్మార్షల్ఆర్.కె.ఎస్.
సంస్థ , ‘స్టాట్విగ్’ వ్యవస్థా ప కుడైన సిద్దార్థ చక్రవర్తి అరుదైన
భదౌరియా స్థానంలో వాయుసేన అధిపతిగా బాధ్యతలు చేపట్టిన
అవకాశాన్ని దక్కించుకున్నారు. అక్టోబరులో దుబాయ్ లో జరిగే
వివేక్ రామ్.. తన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త
ఎక్స్పో 2020 ఫెలోస్ కార్యక్రమం కోసం యూఎస్ఏ పెవిలియన్
బాధ్యతలు చేపట్టడానికి ముందు వివేక్ రామ్.. వాయుసేన ఉప
ఎంపిక చేసిన ముగ్గురు భారతీయుల్లో సిద్ధార్థ చక్రవర్తి ఒకరుగా
అధిపతిగా పనిచేశారు.
నిలిచారు. ప్రపంచ స్థాయి యువ నాయకులను ఎంపిక చేసి,
వారిని ఇంకా నిష్ణాతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’లో శిక్షణ అనంతరం 1982
నిర్వహిస్తున్నారు. డిసెంబరు 29న వివేక్ రామ్.. వాయుసేనలోని యుద్ధవిమానాల
విభాగంలో పైలట్గా చేరారు.
‘స్టాట్విగ్’ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత ‘వ్యాక్సిన్ లెడర్
్జ ’ ను
రూపొందించింది. దీని ద్వారా పంపిణీ వ్యవస్థలో ఉన్న ప్రతి డోసు కాటలినా ఛానల్ఈదిన శ్యామల
టీకాను ఏ దశలో ఉన్నదీ గుర్తించవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని
హైదరాబాద్కు చెందిన శ్యామల గోలి మరో రికార్డు కైవసం
పలు దేశాల్లో వినియోగంలోకి తీసుకువచ్చారు.
చేసుకున్నారు. అమెరికాలోని కాటలినా ఛానల్ను సుదీర్ఘ సమయం
S
ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన 100 మంది భారతీయ
ధనవంతుల జాబితాలో ఆరుగురుమహిళలు ఉన్నారు. వీరు సావిత్రి
జిందాల్, వినోద్ రాయ్ గుప్తా, లీనా తివారీ, దివ్య గోకుల్నాథ్,
జపాన్ 100వ ప్రధానిగా పుమియో కిషిదా అధికారికంగా
ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంటు ఉభయ సభల్లో నిర్వహించిన
ఓటింగ్లో పుమియో మెజారిటీ ఓట్లు సాధించారు. దీంతో ఈ మాజీ
K
కిరణ్ మజుందార్ షా, మల్లిక శ్రీనివాసన్. ఫోర్బ్స్ఇండియా ఏటా దౌత్యవేత్తను ప్రధానిగా ప్రకటించారు. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి
విడుదల చేసే ఈ జాబితాలో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చెందిన యోషిహిడే సుగా ఏడాది పాలన తర్వాత ప్రధాని పదవికి
ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కొనసాగుతున్నారు. రాజీనామా చేశారు. కొత్త ప్రధాని కిషిడా పార్లమెంటును రద్దు చేసి
ఓపీ జిందాల్ గ్రూప్నకు చెందిన సావిత్రి జిందాల్ (71) అక్టోబరు 31న సార్వత్రిక ఎన్నికలు జరిపే అవకాశముంది.
ఈ జాబితాలోనిమహిళా ధనవంతుల్లో తొలి స్థానంలో నిలిచారు. ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు యోషిహిడే సుగా
A
ఆమె ఆస్తుల విలువ గత ఏడాది 13 బిలియన్ డాలర్లు కాగా, ఈ ప్రకటించడంతో జపాన్ రాజకీయాల్లో కలకలం రేపింది. మరోసారి
ఏడాది 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొత్తంఫోర్బ్స్ ఇండియా ఈ బాధ్యతలు చేపట్టే యోచన తనకు లేదని సుగా స్పష్టం చేశారు.
జాబితాలో ఆమె 7వ స్థానంలో ఉన్నారు. తన స్థానంలో మరో నాయకుడిని ఎన్నుకోవాలని అధికార లిబరల్
ఈ జాబితాలోని మహిళా ధనవంతుల్లో రెండో స్థానంలో డెమొక్రాటిక్ పార్టీ (ఎల్డీపీ)కి ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో
హావెల్స్ ఇండియాకు చెందినవినోద్ రాయ్ గుప్తా (76) ఉన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికల్లో పుమియో
ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలో ఆమె 24వస్థానంలో ఉన్నారు. కిషిదాకు భారీ మెజార్టీ లభించింది.
ఆమె ఆస్తుల విలువ గత ఏడాది కన్నా ఈ ఏడాది రెట్టింపుఅయింది.
కనుపర్తి వరలక్ష్మమ్మ 125వ జయంతి
ఈ ఏడాది ఆమె ఆస్తుల విలువ 7.6 బిలియన్ డాలర్లు.
జా తీ యో ద ్య మ ం లో మ హి ళా చై త న ్య ఉ ద ్య మ మూ
యూఎస్వీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన లీనా తివారీ
అంతర్వాహినిగా సాగింది. తమ రచనల ద్వారాను, క్షేత్రస్థాయిలోనూ
(43) ధనవంతులైన మహిళావ్యాపారవేత్తల్లో మూడో స్థానాన్ని
మహిళలే సా టి మహిళల జా గ ృతి కోసం నడుం కట్టి న
దక్కించుకున్నారు. 4.4 బిలియన్ డాలర్లఆస్తులతో ఫోర్బ్స్ ఇండియా
ఉదంతాలుతెలుగునాట ప్రముఖంగా కనిపిస్తాయి.
100 జాబితాలో 43వ స్థానంలో ఉన్నారు.
మహిళాభ్యుదయ సంఘాల కార్యకలాపాలువిస్తరిస్తున్న ఆ
బైజూస్ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్నాథ్ (35)
రోజుల్లో మద్రాసు మంగళాంబ, నెల్లూరు కనకమ్మ, కర్నూలుకల్యాణి,
నాలుగో అత్యధికధనవంతురాలు. ఆమె ఆస్తుల విలువ 4.05
విశాఖపట్నం సూరమ్మ, గుంటూరు వరలక్ష్మమ్మ- ఈ అయిదుగురు
బిలియన్ డాలర్లు. ఈ వంద మంది ధనవంతులజాబితాలో ఆమె
విజయవాడలోఒక ఇంటి ఆవరణలో నారింజ చెట్టు కింద కూర్చుని
ర్యాంక్ 47.
వారి వారి ప్రాంతాల యాసల్లోకబుర్లు చెప్పుకొనేవారు.
రచయిత్రిగా, సంఘ సేవకురాలిగా, వక్తగా, విదుషీమణిగా 1931లో బాపట ్ల లో ‘స్త్రీ హితైషిణీమండలి’ స్థా పించి
మన్ననలు పొందిన వరలక్ష్మమ్మ 1896 అక్టోబరు 6న
S
గుంటూరు జిల్లా బాపట్లలో పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ
దంపతులకుజన్మించారు. పన్నెండేళ్ల వయసులోనే కనుపర్తి
హనుమంతరావుతో ఆమెకు వివాహమైంది.ఆ తరవాత విదేశాల్లో
20 సంవత్సరాలు నిర్వహించారు. భద్రాచలంలో ఆంధ్రమహిళా
సభకుఅధ్యక్షత వహించారు. బందరులో గాంధీజీని దర్శించి తన
వేలి ఉంగరాన్నిసమర్పించినప్పుడు- ‘మిల్లు చీరకట్టారేం, ఇక
నుంచైనా ఖద్దరు కడతారా’ అని ఆయనఅడిగారు. బాపూజీకి ఇచ్చిన
K
విద్యాభ్యాసం చేసి వచ్చిన భర్త సంస్కరణాభిలాష, చోరగుడి సీతమ్మ మాట మేరకు జీవితాంతం ఆమె ఖద్దరే ధరించారు.
వంటి సంఘ సేవాపరాయణురాలి సాంగత్యం వరలక్ష్మమ్మను
తిక్కన జయంతి సందర్భంగా నెల్లూరులో గృహలక్ష్మి
ప్రభావితంచేశాయి.
ప్రథమ స్వర ్ణ క ంకణాన్నివరలక్ష్మమ్మకు బహుకరించారు.
అ న ్న య ్య న ర సిం హ ం ప్రో త్సా హ ం తో ప త్రి క లు , 1975 ప్రపంచ తెలుగు మహాసభల్లో స్వర ్ణ ఫ లకంతోఆమెను
వీరేశలింగం, చిలకమర్తిమొదలైన వారి రచనలు చదివేవారు. కృష్ణా గౌరవించారు. విశ్వనాథ, జాషువా, పుట్టపర్తి వంటి విద్వత్కవులతో
A
పత్రిక చదివి నాటి దేశకాలపరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు. ప్రాచీన పాటువరలక్ష్మమ్మ కవితా గోష్ఠుల్లో పాల్గొన్నారు. దేశభక్తితో
తెలుగు కావ్యాలను చదివిభాషాపటిమ పెంచుకున్నారు. అన్నయ్య మహిళా జాగృతిలక్ష్యంగా సాహిత్య, సామాజిక రంగాల్లో
తోడ్పాటుతో ఒక ఆంగ్ల కథను ‘సౌదామిని’ పేరుతో అనువదించారు. అవిశ్రాంత కృషి సాగించిన ఈనారీశిరోమణి 1978 ఆగస్టు 13న
అది 1919లో అనసూయ పత్రికలో ప్రచురితమైంది. నాటి బాపట్లలో కీర్తిశేషులయ్యారు.
నుంచివరలక్ష్మమ్మ రచనా వ్యాసంగం నిరాటంకంగా సాగింది.
ప్రముఖ కార్టూనిస్ట్ఏసుదాసన్మృతి
ఆమె అనేక ప్రక్రియల్లోరచనలు చేశారు. దాదాపు 60
ప్రముఖ కార్టూనిస్ట్, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సిజె.
కథలు రాశారు. భారతి, వినోదిని మొదలైన పత్రికల్లోఅవి
ఏసుదాసన్(83) మృతి చెందారు.
ప్రచురితమయ్యాయి. సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించిన ఆ
కథలన్నీ శిష్టవ్యావహారికంలోనే సాగాయి. ‘ఐదు మాసముల కేరళ కార్టూన్ అకాడమీకి ఏసుదాసన్ మొదటి చైర్మన్గా
ఇరువది దినములు’ (1931) విదేశ వస్తుబహిష్కరణ లక్ష్యంగా నియమితులయ్యారు.
రాసిన కథ. ‘పెన్షన్పుచ్చుకొన్న నాటి రాత్రి’ కరుణ రసప్రధానంగా రాజకీయ కార్డూన్లలో అందెవేసిన చేయిగా పరిగణించే
పాఠకులను కదిలిస్తుంది. ఏసుదాసన్కు చాలాసార్లు కేరళ ప్రభుత్వ ఉత్త మ కార్డూనిస్ట్
‘కన్యాశ్రమం’ పేరిట కథల సంపుటినివెలువరించారు. అవార్డులు దక్కాయి. స్వదేశాభిమాని అవార్డు, బీఎం గఫూర్
వసుమతి, వరదరాజేశ్వరి నవలలు రాశారు. ద్రౌపదీ మాన అవార్డు, వి సాంబశివన్ మెమోరియల్ అవార్డు, పీకే మంత్రి స్మారక
సంరక్షణం, సత్యాద్రౌపదీ సంవాదం... వరలక్ష్మమ్మ ద్విపద అవార్డు, ఎన్ వి ఫైలీ వంటి అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి.
7. ప్రభుత్వ విధానాలు
16 ఏళ్ల లోపు పిల్లలకు బాల్రక్ష వారి ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించి ఈ కిట్ను అభివృద్ధి చేశారు.
కొవిడ్మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందన్న అంచనాల కిట్లో భాగంగా.. తులసి, తిప్పతీగ, దాల్చిన చెక్క, లికొరైస్
ఓ కిట్ను రూపొందించింది. 16 ఏళ్ల లోపు వయసున్నవారికి అన్ను ఆయిల్, సీతోపలాది, చ్యవన్ప్రాశ్లు ఉంటాయి.
ఉద్దేశించి.. రోగనిరోధక శక్తిని పెంచే ‘బాల్రక్షా కిట్’ను అభివృద్ధి ఆయుష్శాఖ స్పష్టమైన మార్గదర్శకాలకు అనుగుణగా ఈ
చేసింది. కేంద్ర ఆయుష్ శాఖ పరిధిలో ఏఐఐఏ పనిచేస్తోంది. కిట్ను రూపొందించారు.. దీన్ని ప్రభుత్వ రంగ సంస్థ ‘ఇండియన్
ఈ కిట్ కొవిడ్ కారక కరోనా వైరస్పై పోరాడేందుకు, మెడిసిన్స్ ఫార్మాస్యుటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎంపీసీఎల్)
పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుందని ఆయుష్ తయారు చేసింది. నవంబరు 2న జాతీయ ఆయుర్వేద దినోత్సవం
S
K
A
8. క్రీడలు
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లి మైనపు విగ్రహం దక్కించుకున్నారు. 103 టెస్టుల్లో 417 వికెట్లు తీసిన భజ్జీ, సుదీర్ఘ
ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరో అరుదైన
కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిసి ఈ ఆఫ్ స్పిన్నర్
అవకాశం దక్కింది. దుబాయ్ లో ప్రారంభించిన మేడం టుసాడ్స్
700కి పైగా వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ ప్యానెల్
మ్యూజియంలో టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లి మైనపు
మ్యాచ్ రిఫరీగా ఉన్న శ్రీనాథ్ తన కెరీర్ లో వన్డేల్లో 315, టెస్టుల్లో
విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారత పరిమిత ఓవర్ల జట్టు జెర్సీతో
236 వికెట్లు తీశాడు.
ఉన్న కోహ్లి బొమ్మ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు బ్యాట్ ను ఎత్తి
సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. .. టెస్టులు ఆడే 12 దేశాలకు గాను ఎనిమిది దేశాల నుంచి
క్రికెటర్లు ఈ ఏడాది జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
దుబాయ్ మ్యూజియంలో సచిన్ తో పాటు ఫుట్ బాల్ స్టార్లు
ఆధునిక క్రికెట్లో దిగ్గజాలుగా ఎదిగిన వాళ్లూ అందులో ఉన్నారు.
రొనాల్డో, మెస్సి, ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్
హామిల్టన్ తదితరుల విగ్రహాలున్నాయి. ఇప్పుడు కోహ్లి విగ్రహాన్ని కుక్, ఇయాన్ బెల్, బ్రెస్కోతిక్, సారా టేలర్ (ఇంగ్లాండ్),
S
ఇక్కడ ఏర్పాటు చేయడంతో దిల్లీ, లండన్, దుబాయ్ మ్యూజియాల్లో ఆమ్లా, గిబ్స్, కలిస్, మోర్కెల్ (దక్షిణాఫ్రికా), మహిళా బ్యాటర్
అలెక్స్, మార్టిన్ (ఆస్ట్రేలియా), బిషప్, చందర్వాల్, రామ్ నరేశ్
(వెస్టిండీస్), రంగనా హెరాత్ (శ్రీలంక), సారా మెక్ గ్లాషన్
K
ప్యాటిన్సన్ రిటైర్మెంట్
(న్యూజిలాండ్), గ్రాంట్ ఫ్లవర్ (జింబాబ్వే) ఈ సారి జీవిత కాల
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ అంతర్జాతీయ సభ్యత్వాన్ని అందుకున్నారు.
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 31 ఏళ్ల ప్యాటిన్సన్ ఆసీస్
పాయస్ జైన్ కు నంబర్వన్ ర్యాంకు
తరఫున 21 టెస్టుల్లో 81 వికెట్,లు 15 వన్డేల్లో 16 వికెట్లు పడగొట్టాడు.
A
అతను విక్టోరియా తరఫున దేశవాళీ క్రికెట్లో కొనసాగనున్నాడు. టేబుల్ టెన్నిస్ అండర్ - 17 ప్రపంచ ర్యాంకింగ్ లో
భారత ప్యాడ్లర్ పాయస్ జైన్ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచాడు.
స్కాట్లాండ్ జెర్సీ వెనక 12 ఏళ్ల చిన్నారి
అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్
టీ20 ప్రపంచకప్ లో స్కాట్లాండ్ ముదురు నీలం, ఊదా లో అగ్రస్థానం దక్కించుకున్నాడు. దిల్లీకి చెందిన పాయస్ స్లోవ్
రంగుల కలయికతో ఉన్న జెర్సీని రూపొందించింది ఓ 12 ఏళ్ల నియా, ట్యునీషియా, ఒమన్లో పతకాలు సాధించిన పాయస్ 3,458
బాలిక. తన పేరు రెబెక్కా డౌనీ. తమ జట్టు ప్రపంచకప్ జెర్సీ డిజైన్ పాయింట్లతో ర్యాంకింగ్స్ లో టాప్లో నిలిచాడు. ఒకే సీజన్లో మూడు
కోసం దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల నుంచి 200 నమూనాలు టైటిళ్లను చేజిక్కించుకుని అరుదైన ఘనత సాధించాడు.
రాగా, అందులో డౌనీ పంపించిన దాన్ని క్రికెట్ స్కాట్లాండ్ ఎంపిక
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో తరుణ్ రెడ్డికి రజతం
చేసింది. ఆ దేశ జాతీయ చిహ్నమైన పువ్వులతో కూడిన ముళ్ల చెట్టు
(తిస్టిల్) రంగుల ఆధారంగా ఆమె ఈ జెర్సీకి రూపాన్నిచ్చింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ షట్లర్
కాటం తరుణ్ రెడ్డి రన్నరప్ గా నిలిచాడు. సిప్రస్ రాజధాని
ఎంసీసీ జీవితకాల సభ్యత్వం
నికోషియాలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో తరుణ్ 20-22,
భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ పేసర్ 219, 11-21 తేడాతో డిమిత్రియ్ పనారిన్ (కజకిస్తాన్) చేతిలో
జగవళ శ్రీనాథ్ కు మెరీల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) జీవితకాల పరాజయం పొందాడు. అంతకుముందు సెమీస్లో 21-14, 21-
సభ్యత్వం లభించింది. ఈ ఏడాదికి గాను 18 మంది క్రికెటర్లకు 15తో జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్) పై.. క్వార్టర్స్లో 21-16, 17-
ఈ గౌరవాన్ని ప్రకటించగా, అందులో భజ్జీ , శ్రీనాథ్ చోటు 21, 21-12తో డెనీలాక్ (పోలాండ్)పై విజయాలు సాధించి ఫైనల్
S
చెన్నై జట్టు నిలిచింది. కెప్టెన్ గా జట్టును ఎప్పటిలా సమర్థంగా
నడిపించాడు ధోని. జట్టు విజేతగా నిలవడంలో అత్యంత కీలక పాత్ర
ఒమన్.. పపువా న్యూ గినియాతో తొలి మ్యాచ్ ఆడనుంది.
క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. 2022 ప్రపంచకప్ రీతమ్ సాంగ్వాన్ (మహిళల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్), అర్జున్
గ్రూప్-ఎ క్వాలిఫయింగ్ మ్యాచ్ లో లక్సెంబ, మ్యాచ్ లో రొనాల్డో సింగ్ చీమా (జూనియర్ పురుషుల 50 మీటర్ల పిస్టల్), శిఖా
బాగా ఆడటంతో పోర్చుగుల్ 5-0తో ఘన విజయం సాధించింది. నర్వాల్ (జూనియర్ మహిళల 50 మీటర్ల పిస్టల్) పసిడి పతకాలు
రెండు పెనాల్టీలను గోల్ గా మలిచిన రొనాల్డో ఆఖర్లో హెడర్ సొంతం చేసుకున్నారు. 50 మీటర్ల పిస్టల్ ఫైనల్లో శిఖ (530) పసిడి
గోల్ నమోదు చేశాడు. ఫుట్ బాల్ కెరీర్లో అతడు హ్యాట్రిక్ నమోదు గెలవగా.. హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ (529) రజతం ,
చేయడం అతడికి 58వ సారి. నదీప్ కౌర్ (526) కాంస్యం సాధించారు. ఈ టోర్నీలో ఒక్క పిసల్
్ట
విభాగంలోనే 26 పతకాలు గెలిచిన భారత్... షాట్ గన్లో 9, రైఫిల్
కామన్ వెల్త్ క్రీడల జాబితాలో మార్పు లో 8 పతకాలు సాధించింది.
కామన్ వెల్త్ క్రీడల్లో తప్పనిసరిగా ఉండాల్సిన క్రీడల
అమ్మాయిల ఫుట్ బాల్ ప్రపంచకప్ అధికారిక మస్కట్ ‘ఈభ’
ఇచ్చే నగరాలకు ఈ ముఖ్యమైన క్రీడల జాబితాలో తమకు నచ్చిన పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమ్మాయిలు తమ సామర్ధ్యాన్ని
ఆటలను ఎంచుకునే స్వేచ్చ ఉంటుంది. 2026 క్రీడల నుంచి తెలుసుకునేలా ఈ ఈభ స్పూర్తి నింపుతుందని ఫిఫా తెలిపింది.
ఈ కొత్త నిబంధనల అమల్లోకి వస్తాయి. వర్చువల్ గా జరిగిన “ఈభ ఓ బలమైన, ఉల్లాసమైన, మనోహరమైన ఆసియా
A
కామన్వెల్త్ క్రీడల సమాఖ్య సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాలు సివంగి. జట్టు కృషి, కష్టాలను ఎదుర్కొనే తత్వం, దయ, ఇతరులను
తీసుకున్నారు. శక్తిమంతులుగా మార్చే గుణాలను ఉపయోగించి మహిళలు,
బాలికలకు స్పూర్తిగా నిలవడమే దీని లక్ష్యం. భారత్ లోనే కాకుండా
ఏసీఏ కార్యదర్శి తొలగింపు
ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిలను ఆట వైపు నడిపించేలా ఇది
ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి వి.దుర్గాప్రసాద్ ప్రేరణగా నిలుస్తుంది” అని ఫిఫా మహిళల ఫుట్ బాల్ ప్రధాన
ను పదవి నుంచి తొలగిస్తూ ఏసీఏ అంబుడ్స్ మన్ ఉత్తర్వులు జారీ అధికారిణి సారాయ్ బెరెమన్ తెలిపింది. 2022 అక్టోబరు 11
చేశారు. గతంలో కృష్ణా జిల్లా సంఘం ఎన్నికలకు సంబంధించి నుంచి 30 వరకు భారత్ లో ఈ ప్రపంచకప్ జరుగుతుంది.
అంబుడ్స్ మన్ అధికారాలను దుర్గా ప్ర సాద్ ధిక్కరించారనే
ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆసియా ఆర్చరీకి సురేఖ
కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షి ప్లో రజతం గెలిచిన
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆసియా ఛాంపియన్షిప్ బరిలో
జూనియర్ ప్రపంచ షూటింగ్ లో భారత్ నంబర్ వన్
నిలిచింది. ఢాకాలో అక్టోబరు 13న ఆరంభమయ్యే ఈ టోర్నీలో
జూనియర్ షూటింగ్ ప్రపంచకప్పు భారత్ 43 పతకాలు ఆమె అభి షేక్ వర్మతో కలిసి కాంపౌండ్ మిడ్ టీమ్ విభాగంలో
అందుకొని అగ్రస్థానంతో ముగించింది. ఇందులో 17 స్వర్ణాలు, పోటీపడనుంది. మహిళల టీమ్ విభాగంలో సురేఖ, ముస్కాన్
16 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. చివరి రోజు, కిరార్, ప్రియ గుర్జార్, పర్షిత్ కౌర్ ఎంపికయ్యారు.
S
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తెలంగాణ 29-
26తో రాజస్థాన్ పై విజయం సాధించింది. టోర్నీలో ఆంధ్రప్రదేశ్
జట్టు మూడో స్థానం సాధించింది.
అవార్డుల్లో అన్ని విభాగాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. పురుషుల్లో ఉత్తమ
ఆటగాడిగా హర్మన్ ప్రీత్ సింగ్, మహిళల్లో గుర్జీత్ కౌర్ నిలిచారు.
ఉత్తమ గోల్ కీపర్లుగా వెటరన్ ఆటగాడు శ్రీజేష్ (పురుషుల), సవిత
K
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పునియా (మహిళల) అవార్డులు సొంతం చేసుకున్నారు. యువ
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ చేరిన తొలి ప్లేయర్లు వివేక్ సాగర్ ప్రసాద్ (పురుషుల), షర్మిల దేవి (మహిళల)
పసిడి కల చెదిరింది. ఆఖరి మెట్టుపై తడబడిన ఆమె రజతానికే (పురుషుల), మరీన్ (మహిళల) అవార్డులు దక్కించుకున్నారు.
A
పరిమితమైంది. 57 కిలోల తుది సమరంలో అన్షు 1-4తో 2016 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం నెగ్గిన భారత పురుషుల జట్టు 41 ఏళ్ల
ఒలింపిక్ ఛాంపియన్, 2020 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత తర్వాత హాకీలో దేశానికి పతకం అందించారు. అద్భుత ప్రదర్శన
హెలెన్ మారోలిస్ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ పోరులో చేసిన అమ్మాయిలు పతకానికి నాలుగో స్థానంలో నిలిచారు. హర్మన్
ఆరంభంలో అన్షు ప్రత్యర్ధికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. విరామ ప్రీత్, గుర్జీత్ తమ జట్ల తరపున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్లుగా
మరోవైపు సరిత మోర్ (59 కిలోలు) కాంస్యం గెలుచుకుంది. ఓటింగ్ విధానం ద్వారా ఈ అవార్డులకు ప్లే య ర ్ల ను
కంచు పోరులో సరిత 8-2తో లిండ్ బర్గ్ (స్వీడన్) పై విజయం ఎంపిక చేస్తారు. తుది ఫలితాలు ప్రకటించేందుకు ఆయా జాతీయ
సాధించింది. ఈ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ కు ఇది రెండో సమాఖ్యల ఓట్లను 50 శాతంగా, అభిమానులు, ఆటగాళ్ల ఓట్లను
పతకం. మొత్తం మీద ఈ టోర్నీ చరిత్రలో పతకం గెలిచిన ఆరో 25 శాతంగా, మీడియా ఓట్లను 25 శాతంగా పరిగణనలోకి
భారత రెజ్లర్ గా సరిత ఘనత సాధించింది. అన్షు కాకుండా గీతా తీసుకుంటారు. ఐరోపాకు చెందిన 42 జాతీయ హాకీ సమాఖ్యల్లో
ఫొగాట్ (2012), బబితా ఫొగాట్ (2012), పూజ దండా 19 మాత్రమే ఓట్లు వేశాయి. అదే ఆసియా విషయానికి వస్తే 33కి
(2018), వినేశ్ ఫొగాట్ (2019) పతకాలు నెగ్గారు. అయితే గాను 29 సమాఖ్యలు ఓట్లు వేశాయి.
గీత, బబితా, పూజ, వినేశ్ కాంస్యాలు సాధించారు. పసిడి తెచ్చిన ఈటె కోసం రూ.కోటి
టోక్యో ఒలింపిక్స్ లో పసిడి సాధించి సరికొత్త చరిత్ర
S
మహిళగా నిలిచిన సింధు రాకెట్, బ్యాగుకు కలిపి వేలంలో 80
లక్షల వంద రూపాయల ధర లభించింది. దీని కోసం ఒక్క బిడ్
మాత్రమే దాఖలైంది. పారా ఒలింపిక్స్ ఛాంపియన్ కృష్ణ నగార్
ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ ఏడు స్వర్ణాలు, ఆరు రజతాలు,
మూడు కాంస్య పతకాలు చేజిక్కించుకుంది.
ఉమ్రాన్ @ 151
K
రాకెట్ రూ.80 లక్షల 15 వేలతో కొనసాగుతోంది. ఐపీఎల్ 14వ సీజన్లో అత్యధిక వేగంతో బౌలింగ్ చేస్తున్నది
ఎవరంటే? విదేశీ పేసర ్ల పేర్లే వినిపిస్తా యి . ముఖ్యంగా దిల్లీ
ఐసీసీ అవార్డుల రేసులో జస్కరన్
క్యాపిటల్స్ పేసర్ నార్డ్ (దక్షిణాఫ్రికా), కోల్ కతా ఫాస్ట్ బౌలర్
ఐసీసీ ‘ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుల్లో సెప్టెంబర్
ఫెర్గూసన్ (న్యూజిలాండ్) తమ వేగంతో సత్తా చాటుతున్నారు.
మాసానికి గాను భారత సంతతి అమెరికా ఆటగాడు జస్కరన్
A
ఇప్పటివరకూ ఈ సీజన్లో అత్యధిక వేగవంతమైన బంతులు వేసిన
మల్తోత్ర రేసులో నిలిచాడు. సెపెం
్ట బరులో పపువా న్యూ గునియాతో
బౌలర్ల జాబితాలో వాళ్లదే ఆధిపత్యం. కానీ ఇప్పుడు ఈ టాప్-
వన్డేలో అతను ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం
10 వేగవంతమైన బంతులు వేసిన జాబితాలోకి వాళ్లు కాకుండా
సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఘనత సాధించిన నాలుగో
మరో పేసర్ అడుగుపెట్టాడు. అతనే 21 ఏళ్ల భారత ఫాస్ట్ బౌలర్
ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్ లో 173 పరుగులతో అజేయంగా
ఉమ్రాన్ మాలిక్. 2021 అక్టోబరు 3న కోల్కతాతో పోరులో
నిలిచిన జస్కరన్, చండీగఢ్ లో పుట్టాడు. అండర్ - 19 క్రికెట్లో
సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ
హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ గానూ వ్యవహరించాడు. ఆ తర్వాత
కుర్రాడు తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. నిలకడైన వేగంతో
అమెరికా వెళ్లిపోయాడు.
బంతులేసి ఆశ్చర్యపరిచాడు. ఏకంగా ఓ బంతిని గంటకు 151.03
జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ కిలోమీటర్ల వేగంతో వేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో
అత్యధిక వేగవంతమైన బంతి వేసిన భారత పేసర్ గా నిలిచాడు.
జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్
అంతే కాకుండా ఈ సీజన్లో తొలి పది వేగవంతమైన బంతులు
పురుషుల కాంపౌండ్ జట్టు మెరిసింది. ఈ పోటీల్లో వెంకటాద్రి,
వేసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.
మనోజ్ కుమార్, సాయి చరిత్, గణేరతో
్ల కూడిన ఆంధ్రప్రదేశ్ జట్టు
ఫెర్గూసన్ (152.75) అగ్రస్థానంలో ఉన్నాడు. కరోనాతో దూరమైన
రజత పతకం సాధించింది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్
నటరాజన్ స్థానంలో మాలికను సన్రైజర్స్ తీసుకుంది. ఈ మ్యాచ్
227 - 230తో దిల్లీ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది.
కు ముందు వరకూ ఓ టీ20, లిస్ట్-ఎ మ్యాచ్ మాత్రమే ఆడిన
చేరుకుంది. పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో శర జ్యోత్ సింగ్ కలిసి 12తో భారత్ కే చెందిన నవీన్-శిఖా నర్వాల్ జోడీపై విజయం
రెండు స్వర్ణాలతో విజేతగా నిలిచిన మను బాకర్, రిథమ్, శిఖ సాధించింది. మహిళల స్కీట్లో అరీబా, జా, సెఖాన్లతో కూడిన జట్టు
A
నర్వాల్లతో కలిసి 10 మీ. ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్ ఫైనల్లో 6-0తో ఇటలీ జట్టును ఓడించింది. హైదరాబాద్ షూటర్
పసిడిని సొంతం చేసుకుంది. స్వర్ణ పోరులో భారత్ 1612తో ఆయుష్, రాజ్ వీర్, అభయ్ లతో కూడిన భారత పురుషుల స్కీట్
బెలారస్పి నెగ్గింది. జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. పతక పోరులో 6-0తో టర్కీ
త్రయంపై నెగ్గింది.
పురుషుల ఎయిర్ పిస ్ట ల్ లో నవీన్, శరబ్, శివలతో
కూడిన భారత జట్టు 6-14తో బెలారస్ త్రయాన్ని ఓడించి స్వర్ణాన్ని ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్
గెలుచుకుంది. ఐఎఫ్ఎస్ఎఫ్ ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్
పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ జట్టు కూడా స్వర్ణం షిప్లో భారత యువ క్రీడాకారిణి గనేమత్ సెఖాన్ రజత పతకంతో
సాధించింది. మెరిసింది. మహిళల స్కీట్ షూటాబ్లో అలీషా ఫేక్ లేన్ (అమెరికా)
చేతిలో సెఖాన్ ఓడింది. ఫైనల్లో 60 షాట్లకు గాను ఇరువురు
మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్, మిడ్ 10
షూటర్లు 46 పాయింట్లతో సమంగా నిలిచారు. షూటాఫ్ లో సెఖాన్
మీ. ఎయిర్ రైఫిల్ మిడ్ టీమ్ ఈవెంట్లలో భారత్ కు రజతాలు
పై ప్రత్యర్థి పైచేయి సాధించింది.
దక్కాయి.
ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 31 ఏళ్ల బీరేంద్ర లక్రా టోక్యోలో కాంస్యం గెలిచిన భారత
ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడు జాతీయ జట్టుకు
S
జట్టు కాంస్యం కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో భారత్ 0-3తో
దక్షిణ కొరియా చేతిలో ఓడింది. తొలి పోరులో సత్యన్ 5-11,
12-10, 8-11, 5-11తో జాంగ్ చేతిలో, రెండో మ్యా చ్ లో
201 మ్యాచ్ లు ఆడాడు. 2012లో దక్షిణాఫ్రికా పై అరంగేట్రం
చేసిన ఈ డిఫెండర్.. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఆఖరి స్థానంలో
నిలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.
K
శరత్ 11-7, 13-15, 11-8, 6-11, 9-11తో లీ సాంగ్సు ఎన్ బీఏ ప్రచారకర్తగా రణ్ వీర్
చేతిలో ఓడారు. మూడో పోరులో హర్మీత్ 4-11, 11-9, 11-8,
ప్రతిష్టాత్మక అమెరికా జాతీయ బాస్కెట్ బాల్ సంఘం
6-11, 11-13తో చో చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల
(ఎన్బీఏ) భారత ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్
జట్టు అయిదో స్థానం సాధించింది. ప్లేఆఫ్ పోరులో భారత్ 31తో
ఎంపికయ్యాడు. ఎన్బీఏ 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న
థాయ్ లాండ్ పై నెగ్గింది.
A
2021 - 22 సీజన్ కి గాను దేశంలో ఆ లీగ్ కు ఆదరణ పెంచే
అంతర్జాతీయ హాకీకి సునీల్ వీడ్కోలు దిశగా రణ్ వీర్ పని చేయనున్నాడు.
సెప్టెంబరు 30న రూపిందర్పాల్ సింగ్, బీరేంద్ర లక్రాలు అఖిల భారత సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్
అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలకగా, వెటరన్ ( స్ట్రైకర్ ఎస్.
అఖిల భారత సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్ మహిళల
వి.సునీల్ వారి బాటలోనే నడిచాడు. అంతర్జాతీయ హాకీకి గుడ్ బై
డబుల్స్ వెటరన్ విభాగంలో ఎం.బేబీ సరోజిని, సహదేవ సత్యవతి
చెప్తున్నట్లు 32 ఏళ్ల సునీల్ ప్రకటించాడు. 2007లో అంతర్జాతీయ
స్వర్ణ పతకాలు సాధించారు. దిల్లీ త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో
హాకీలో అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక ఆటగాడు 2012, 2016
సెప్టెంబరు 24 నుంచి 29వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి.
ఒలింపిక్స్ లో బరిలో దిగాడు. 2011లో ఆసియా ఛాంపియన్షిప్
టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ వెటరన్ విభాగంలో వీరు
ట్రోఫీ సాధించిన భారత జట్టులో సునీల్ సభ్యుడు. సునీల్ తన
మధ్యప్రదేశ్ పై 3-0 తేడాతో గెలిచి బంగారు పతకాలు సాధించారు.
అంతర్జాతీయ కెరీర్ లో 72 గోల్స్ సాధించాడు. 2017లో అతడికి
హరియాణాలోని పంచకుల్ (2018), పుణెలో (2020)
అర్జున అవార్డు లభించింది.
నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నీల్లోనూ వీరు
అంతర్జాతీయ హాకీకి రూపిందర్, బీరేంద్ర వీడ్కోలు స్వర్ణ, రజత పతకాలు సాధించారు. బేబీ సరోజిని 2018 టోర్నీలో
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కాంస్య పతకం గెలవడంలో వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుపొందారు.
S
పంచుకున్నారు. మూడో గేమ్ లో గాటిరెజ్ పై వైశాలి 47 ఎత్తుల్లో
గెలిచి భారత్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. తొలి రౌండ్లో మన
బృందం 2-2తో అజర్బైజాన్లో డ్రా చేసుకుంది.
సానియా మీర్జా ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించింది. షుయ్
జాంగ్ (చైనా)తో జత కట్టిన ఆమె, ఒస్తావా ఓపెన్ మహిళల డబులో
విజేతగా నిలిచింది. ఫైనల్లో సానియా-జాంగ్ జంట 6-3, 6-2తో
K
జాతీయ అండర్ - 23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ క్రిస్టియన్ (అమెరికా), రౌట్లిఫ్ (న్యూజిలాండ్) జోడీపై విజయం
సాధించింది. అంతకుముందు సెమీస్లో సానియా, జాంగ్ 6-2,
జాతీయ అండర్ - 23 అథ్టి
లె క్స్ ఛాంపియన్షిప్లో దండి శ్రీ
7-5తో సుజుమి, నినోమియా (జపాన్)లపై విజయం సాధించారు.
జ్యోతిక (ఆంధ్రప్రదేశ్) స్వర్ణం, నిత్య గాంధే (తెలంగాణ) కాంస్య
2021 సీజన్లో సానియాకిది రెండో ఫైనల్. ఆగస్టులో అమెరికాలో
పతకాలు పొందారు. మహిళల 400 మీటర్ల పరుగును 53.05
జరిగిన క్వీర్లాండ్ ఈవెంట్లో కిస్టినాతో కలిసి ఆడిన సానియా..
A
సెకన్లలో ముగించిన జ్యోతిక అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈ
రన్నరప్ గా నిలిచింది.
ఏడాది దేశంలో జరిగిన సీనియర్ ఫెడరేషన్ కప్ (53.57 సె),
జాతీయ ఓపెన్ ఛాంపియన్ షిప్ (53.79 సె), అంతర్రాష్ట్ర టోర్నీ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ సురేఖకు రజతం
(53.29 సె)ల కంటే జ్యోతిక మెరుగైన టైమింగ్ నమోదు చేసింది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో తెలుగమ్మాయి
మహిళల 100 మీటర్ల పరుగును నిత్య 11.90 సెకన్లలో పూర్తిచేసి జ్యోతి సురేఖ పోటీపడిన మూడు విభాగాల్లోనూ సత్తా చాటింది.
కాంస్యం నెగ్గింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల జట్టు,
మూడో స్థానానికి మిథాలీ మి’ టీమ్ లోనూ రజతాలు సొంతం చేసుకుంది. ఈ మూడు
విభాగాల్లోనూ భారత ఆర్చర్లు కొలంబియా చేతిలోనే ఓడిపోయారు.
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టీమ్
వ్యక్తిగత విభాగం ఫైనల్లో సురేఖ 144-146 తేడాతో సారా లో
ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ నంబర్ వన్ ర్యాంకు కోల్పోయింది.
పెట్టే చేతిలో పరాజయం పాలైంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో
ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మిథాలీ మూడో స్థానానికి
మిడ్ విభాగంలో దేశానికిదే తొలి పతకం. ఈ విజయంతో ఆమె
.. పడిపోయింది. 761 పాయింట్లతో లిజెల్ లీ (దక్షిణాఫ్రికా)
ఒకే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మూడు రజతాలతో చరిత్ర
అగ్రస్థా న ంలో ఉండగా, ఎలీసా హీలీ (750- ఆస్ట్రేలియా)
సృష్టించింది. ఆ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్ గా రికార్డు
రెండోస్థానంలో నిలిచింది. 738 పాయింట్లతో మిథాలీ మూడో
నమోదు చేసింది.
ర్యాంకుకు చేరింది. స్మృతి మంధాన (710) ఆరో స్థానా నికి
S
పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఈజిప్,ట్ బెల్జియం, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ,
నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికా, కెనడా, చిలీ, అర్జెంటీనా ఈ
లింగ సమానత్వమార్పులు తేవాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
అందులో భాగంగానే ఎంసీసీ ఇప్పుడీ నిర్ణయాన్ని ప్రకటించింది.
9. ఇతర అంశాలు
‘ప్రపంచ ఫార్మసీ’గా భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ
ప్రజారోగ్యరంగంలో గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని లదాఖ్ని
పురోగతి సాధిస్తున్నట్లు అంతర్తీ
జా య నిపుణులు తమ అభిప్రాయాన్ని లేహ్లో ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ 152వ జయంతి
పేర్కొన్నారు. సందర్భంగా అక్టోబర్ 2న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 225
ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు కలిగిన ఈ త్రివర్ణ పతాకాన్ని
ముఖ్యంగా పోలియో నిర్మూలన, శిశు మరణాల రేటును
లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మధుర్ ఆవిష్కరించారు.
తగ్గ ిం చడంలో భారత్ మెరుగైన పనితీరు కనబరిచింది. ఇలా
‘ఫార్మసీ ఆఫ్ది వరల్డ్’గా అవతరించడం గడిచిన 75ఏళ్లలో భారత్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ (కేవీఐసీ) ఇండియా
సాధించిన లక్ష్యాల్లో అతిపెద్దదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్సైంటిస్ట్ ఈ జెండాను తయారు చేసింది. జెండా బరువు 1,000
సౌమ్య స్వామినాథన్తెలిపారు. ఉంటుందని, పూర్తి ఖద్దర్తో తయారు చేసిన ఇది ప్రపంచంలోనే
అతిపెద ్ద త్రివర ్ణ పతాకమని కేవీఐసీ ఇండియా పేర్కొంది.
పో లి యో నిర్మూ ల న , మా తా శి శు మ ర ణా ల
దీని తయారీకి 57 మంది రిటైర్ డ్ ఇంజనీర్లు కష ్ట ప డ్డారు.
S
సంఖ్యను గణనీయంగా తగ్గ ిం చడం, పలురకాల వ్యాక్సినేషన్
కార్యక్రమాలు, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ వంటివి ప్రపంచ
ఫార్మసీ కేంద్రంగా భారత్ అవతరించడానికి దోహదం చేశాయి.
పర్యాటకులను మోసగిస్తే ఏడాది జైలు
రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకులను మోసం చేసినా...
K
కొవిడ్- 19 మహమ్మారి భారత్తో పాటు ప్రపంచ వే ధించి నా , అ ం దు కు ప్రే రేపించి నా , ప్ర య త్నించి నా . . .
వ్యాప్తంగా అన్ని దేశాల ఆరోగ్య సేవలపై ఎంతో ప్రభావాన్ని తీవ్రతను బట్టి మూడు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు
చూపించిందని తెలిపారు. ముఖ్యంగా భారత్లో క్షయ చికిత్స, శిక్ష, రూ.2,000- 10,000 వరకు జరిమానా తప్పదు.
అసంక్రమిత వ్యాధులు, శిశు ఆరోగ్య సేవలు అందించడంలో
పర్యాటకుల మోసాలు, వేధింపుల నివారణకు సంబంధించి
తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య
చట్టం చేసేందుకు బిల్లును తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో
A
నిపుణులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రవేశపెట్టింది.
దేశంలో వ్యాధులు పెరుగుదలకు చిన్నారుల్లో పోషకాహార
విమానాశ్రయాలు, పర్యాటక ప్రాంతాల్లో మర్యాదకరంగా
లోపం కారణమవుతోందని యునిసెఫ్నివేదికలు పేర్కొంటున్నాయి.
ప్రవర్తిస్తున్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త చట్టం
ఐదేళ్ల లో పు చిన్నారుల్లో మరణాలకు ఇదే ప్రధాన కారణంగా
తేవాలని నిర్ణయించారు.
ఉంటోంది. ఈ పరిస్థితులను కరోనా మహమ్మారి మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో ఆరోగ్యరంగ నిపుణులు అప్రమత్తంగా ఉండాలి. ఇవి చేస్తే శిక్ష తప్పదు
రానున్న రోజుల్లో ఎదురయ్యే సమస్యలను ముందుగానే తెలంగాణకు ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుంచి వచ్చిన
అంచనా వేసి.. అత్యవసరమున్న సేవలపై దృష్టి పెట్టాలి. ఇలా యాత్రికులను విమానాశ్రయాలు, రైల్వే, బస్ స్టేషన్లు, మార్కెట్లు,
సంసిద్ ధం గా ఉంటేనే అత్యవసర ఆరోగ్య సేవల విషయంలో సందర్శక ప్రదేశాల వద ్ద ఇబ్బంది పెట్టరాదు. తప్పుదోవ
ఎలాంటి సవాళ్లు ఎదురైనా రాజీపడకుండా వ్యవహరించవచ్చు. పట్టిస్తే శిక్ష తప్పదు. షాపింగు, వసతి, రవాణా, దర్శనీయ
స్థలాలను చూడాలని బలవంతపెట్టకూడదు. వారికి ఆటంకాలు
ఇక యావత్ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న
కలిగించడం, సైగలు చేయడం నేరం. వాదనలు పెట్టుకోవడం
వేళ.. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా టీకాలు ఉత్పత్తి చేసే
లాంటివి చేయరాదు. తమసేవలను వినియోగించుకోవాలని ఒత్తిడి
సామర్థ్యాన్ని భారత్గణనీయంగా పెంచుకుంది. అంతేకాకాకుండా
చేయడం, ప్రలోభపెట ్ట డ ం, సైగలతోమాట్లాడడం, ప్రకటనలు,
కీలక ఔషధాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ప్రపంచానికి
కరపత్రాల ద్వారా సందేశాలివ్వడం, మోసం చేయడం తప్పు.
అవసరమైన ఔషధాలను చాలావరకు భారత్ఎగుమతి చేస్తోంది. ఇలా
ఎక్కడైనా బస చేస్తే ఎక్కువ ప్రతిఫలం ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో
ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కరణల సత్తాను భారత్చాటింది.
పాటు ఇతరరకాలుగా చికాకు కల్పిస్తే శిక్షార్హులవుతారు.
S
దర్యాప్తుఅధికారి 30 రోజుల్లోపు కేసును పరిష్కరించాలి. పదేపదే
ఇవే నేరాలు చేసేవారిని సంబంధిత నగర పోలీసు కమిషనర్లు,
ఎస్పీలు పది నెలల నుంచి సంవత్సరంవరకు రాష్ట్రం నుంచి
చేయించారు. ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతను మహాత్ముడు స్థానికంగా
ఉండే వెంకటకృష్ణయ్య, హనుమంతరావులకు అప్పగించారు.
S
కో స ం భా ర త్ , అ మె రి కా కూ ట మి ’ పే రు తో ప్ర త్యే క
భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఔన్నత్యాన్నిగుర్తించడం చాలా సంక్లిష్టమైంది. దీనికితోడు
భారతదేశంలో ప్రజలు జాతీయవాదం, కులం, హిందూ-
ముస్లిం సంబంధాలు తదితరాలపై గాంధీ అభిప్రాయాలపైనే
K
ఆసక్తిచూపుతున్నారు. వాటి చుట్టూనే వారు కేంద్రీకృతమవుతున్నారు.
యూ ఎ స్ ఐ
ఎ స్ పీ ఎ ఫ్ నా లు గో వా ర్ షి క నా య క త ్వ
దీంతోసత్యాగ్రహాన్ని ఒక రాజకీయ ప్రక్రియగానే భావించడం
సదస్సు సందర్భంగా యూఎస్ఏ ఐడీ అడ్మినిస్ట్రేటర్ సమంత
మొదలైంది.
పవర్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్లో ని
అమెరికా పెట్టు బ డిదారులు, మానవతావాదులు, అకాడమిక్ సమరయోధులు ఆశించినట్లుగా భారత్అభివృద్ధి బాటలో నడుస్తుందా?
సంస్థ ల ను ఒక్కచోటకు చేర్చి.. మహిళలు వ్యాపారవేత్త లు గా భారతదేశపయనం గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా
A
ఎదగడంలో, వారు తమ భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దుకోవడంలో లేదు. నిజానికి 1920ల నుంచే జాతీయోద్యమదిశపై గాంధీ
స హా య ప డ ట మే త మ కా ర ్య క్ర మ ల క్ష్య మ ని చె ప్పా రు . కలత చెందేవారు. హిందు-ముస్లిం ఐక్యత, కుల సమస్య,
గ్రామీణపేదరికం, అట ్ట డు గున ఉన్న వారికి సంబంధించిన
గాంధీజీపై విదేశాల్లో విస్తృత అధ్యయనం
సమస్యలను జాతీయోద్యమంపరిష్కరించకుంటే.. స్వాతంత్య్రం
సాయుధ ఉద్యమాల కంటే గాంధీ అహింసా సిద్ధాంతమే తర్వాత ఇవి మరింత జటిలమవుతాయని స్పష్టంచేసేవారు.
ప్రభావవంతమైనదని, ప్రపంచవ్యాప్తంగా అనేక నిరసనోద్యమాలు అందువల్లే ఆయన ఈ అంశాల ఆధారంగా ఒక నిర్మాణాత్మక
ఇప్పుడు ఇదే మార్గంలో నడుస్తున్నాయని, గాంధీ గురించి కార్యక్రమాన్నిరూపొందించారు.
భారతదేశంలో కంటే వెలుపలి దేశాల్లోనే లోతైన అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ ధోరణులపై నిరసనలకు గాంధీయిజం
జరుగుతోందని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం
ప్రధాన భూమిక కానుందా?
ప్రొఫెసర్కరుణ మంతెన అభిప్రాయపడ్డారు. భారతదేశ పయనం
గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా లేదని ఆమె చెబుతున్నారు. అవును.. అహింసా పద్ధ తు ల్లో నిరసన తెలపడం,
హైదరాబాద్కు చెందిన ఈమె లండన్స్కూల్ఆఫ్ఎకనమిక్స్లోనూ, ఉద్యమించడం, ప్రత్యేకించి సామూహిక సహాయనిరాకరణ
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోనూ పరిశోధన చేశారు. యేల్ ఉద్యమాలు పెరిగాయి. నియంతృత్వ పాలకులను కూలదోయడంలో
విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేసి ప్రస్తుతం సాయుధ పోరాటాలకంటే అవిధేయత, సహాయ నిరాకరణ ఉద్యమాలే
కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. రెండింతలు విజయవంతమయ్యాయి.ప్రజాస్వామ్య ప్రభుత్వాలున్న
‘గాంధీ-పాలిటిక్స్అఫ్నాన్వయలెన్స్’ పేరుతో పుస్తకం రాశారు. చోట కంటే నియంతృత్వ ధోరణులతో ఉండేవారికివ్యతిరేకంగా
అహింసా పద్ధతులు మరింత ఎక్కువగా విజయవంతమయ్యాయి.
దీని భద్రత నిరూపితమవడంతో పాటు సార్స్-కోవ్-2 ఈ 21 దేశాల్లో 15-24 ఏండ్ల వయస్సు వారిలో 19 శాతం
ఉపజాతికి చెందిన బోవిన్ కరోనా వైరసుకు వ్యతిరేకంగా మంది కుంగుబాటు సమస్యను ఎదుర్కొంటున్నారు. భారత్లో ఇలాంటి
యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ వారు 14 శాతం మంది ఉన్నారు. మానసిక సమస్యల పరిష్కారానికి
ప్రభావాలను కలిగి ఉందని స్థానిక గ్రాన్మా డైలీ నివేదించింది. పెద్ద ఎ త్తున మద్ద తు కావాల్సి ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా
ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యరంగానికి చేసే ఖర్చులో 2.1శాతం
పిల్లల్లో మానసిక సమస్యలు
మాత్రమే ఇందు కోసం కేటాయిస్తున్నాయి. కొన్ని పేద దేశాలు
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఒక్కో వ్యక్తి కోసం రూ.75 కంటే తక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు.
తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇంటికే పరిమితం అయినప్పటికీ.. కాగా, బాల్యంలో పౌష్టికాహార లోపం, హింసకు గురవడంలాంటి
మానసికంగా అన్ని వయస్సుల వారినీ క్రుంగదీసిందని అంశాలు మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి.
10. రక్షణ
విధ్వంసక క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా భారత్-శ్రీలంక యుద్ధవిన్యాసాలు
రక్షణ సంపత్తిని మరింత బలోపేతం చేసుకునే చర్యలను ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరింత
ఉత్తర కొరియా కొనసాగిస్తూనే ఉంది. దేశంపై కొనసాగుతున్న మెరుగుపరచుకునేందుకు భారత్, శ్రీలంకలు 12 రోజుల
ఆంక్షలు, ప్రపంచ దేశాల ఆందోళనను పక్కనపెట్టి ఎడాపెడా పాటు భారీ సైనిక విన్యాసాలను నిర్వహించనున్నాయి. ‘మిత్ర
అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలు చేయడాన్ని పరిపాటిగా చేసుకున్న శక్తి’ పేరుతో జరిగే ఈ యుద్ధక్రీడలకు శ్రీలంకలోని అంపారా
అధినేత కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా వేదికవుతుంది. భారత సైన్యానికి చెందిన 120 మంది సిబ్బంది
తాజాగా సరికొత్త విమాన విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ఇందులో పాలుపంచుకుంటారని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
పరీక్షించింది. గత కొన్ని వారాల్లోనే ఇది నాలుగో పరీక్ష కావడం శ్రీలంక సైన్యం తరఫున దాదాపు వెయ్యి మంది పాల్గొంటారని
గమనార్హం. వివరించింది. 2019 ఏప్రిల్లో శ్రీలంకలో జరిగిన వరుస
బాంబు దాడుల్లో 300 మందికిపైగా చనిపోయిన సంగతి
నిజానికి ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం ఉత్తర
తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరులో మరింత
S
కొరియా బాలిస్టిక్క్షిపణుల ప్రయోగాన్ని చేపట్టకూడదు. కానీ
వీటిని తోసి రాజని ఉత్తర కొరియామిసైల్ను పరీక్షించింది. ఈ
పరీక్ష వెనక అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనంపొందే
వ్యూహం దాగి ఉందని భావిస్తున్నారు. ఉత్తర కొరియా ఏదో
సహకరించుకోవాలని భారత్, శ్రీలంక నిర్ణయించాయి.
S
పెద్ద వ్యూహమే వుందని అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించే
11. అవార్డులు
ప్రపంచ శాంతి ఫొటో పురస్కారం విధులు నిర్వర్తిస్తున్నారు. శాంతి పరిరక్షణ నిమిత్తం ఆ దేశానికి
పెద్ద సంఖ్యలో బలగాలను పంపిన రెండో దేశంగా భారత్
బెంగళూరుకు చెందిన ఏడేళ్ల బాలికను ప్రతిష్ఠాత్మక
నిలిచింది. దీంతోపాటు యూఎన్ఎంఐఎస్ఎస్ కార్యాలయంలో
యునెస్కో గ్లోబల్ పీస్ ఫొటో అవార్డు వరించింది. ఈ
భారత్కు చెందిన 30 మంది పోలీసులు పనిచేస్తున్నారు.
ఘనతను సాధించిన చిన్నారి ఆద్యకు రూ. 85,569 నగదు
పురస్కారంతోపాటు.. ఆస్ట్రియా పార్లమెంట్ను సందర్శించే సత్య నాదెళ్లకు సీకే ప్రహ్లాద్ అవార్డు
అరుదైన అవకాశం లభించనుంది. ఈ అవార్డును అందుకున్న
మైక్రోసాఫ్ట్ సీఈఓ, భారత సంతతికి చెందిన సత్య
మొట్టమొదటి భారతీయురాలు ఆద్య కావడం గమనార్హం.
నాదెళ్లకు గ్లోబల్ బిజినెస్ సస్టెయినబిలిటీ లీడర్షిప్ విభాగంలో
హెబ్బాల్ ప్రాంతంలోని విద్యానికేతన్ పాఠశాలలో రెండో ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్ అవార్డ్ దక్కింది.
తరగతి చదువుతున్న ఆద్య.. తన తల్లి రోషిణి సెల్ఫోన్తో ఫొటోలు
భారతీయ అమెరికన్ అయిన ప్రహ్లాద్ గౌరవార్థం
తీసేది. ఫొటోగ్రఫీలో ఆద్యకు ఉన్న సృజనాత్మకతను గుర్తించిన
S
ఆమె తండ్రి.. వాటిని పలు ఫొటోగ్రఫీ పోటీలకు పంపించారు.
ఇందులో.. ‘శాంతి ఒడి’ అనే క్యాప్షన్తో తన అమ్మమ్మ ఒడిలో
తల్లి రోషిణి విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో ప్రపంచ శాంతి ఫొటో
2010లో కార్పొరేట్ ఈకో ఫోరమ్(సీఈఎఫ్) ఏర్పాటు చేసిన
ఈ అవార్డును అంతర్జాతీయ ప్రైవేటు రంగంలో పర్యావరణ హిత
కార్యక్రమాలను అసాధారణ రీతిలో, వినూత్నతతో నిర్వహిస్తూ,
దీర్ఘకాల వ్యాపార విజయాలను కలిగి ఉన్న వారికి ఇస్తుంటారు.
K
పురస్కారానికి ఎంపికైంది. కాగా.. ఐక్యరాజ్య సమితి అనుబంధ
నాదెళ్లతో పాటు మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్, వైస్ ఛైర్ బ్రాడ్ స్మిత్,
సంస్థ యునెస్కో ప్రతి సంవత్సరం ఆస్ట్రియా ప్రభుత్వంతో కలిసి ఈ
సీఎఓ అమీ హుడ్, చీఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ లుకాస్ డొప్పలు
పురస్కారాన్ని అందిస్తోంది.
కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. 2030 కల్లా కర్బన రహిత
భారత శాంతి పరిరక్షకులకు ఐరాస పతకం సంస్థగా మైక్రోసాఫ్ట్ ను మార్చడం; 2050 కల్లా చరిత్రాత్మక
ఉద్గారాలన్నిటినీ తొలగించాలన్న లక్ష్యంతో కలిసికట్టుగా
A
దక్షిణ సూడాన్లోని ఐరాస మిషన్(యూఎన్ఎంఐఎస్ఎస్)
పనిచేస్తున్నందుకు ఈ ప్రఖ్యాత అవార్డు దక్కింది.
లో పనిచేస్తున్న 836 మంది భారత శాంతి పరిరక్షకులకు
ప్రతిష్ఠాత్మక ఐరాస పతకం లభించింది. ఆ దేశంలో విధులు వీరప్ప మొయిలీకి రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు
విజయవంతంగా నిర్వర్తించినందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డా.వీరప్ప మొయిలీని ఈ
మేరకు దక్షిణ సూడాన్లో ఐరాస మిషన్అధికారిక వెబ్సైట్లో ఓ
ఏడాది రాజీవ్ గాంధీ సద్భావన అవార్డుకు ఎంపిక చేసినట్లు రాజీవ్
ప్రకటన ఉంచారు.
గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ ఛైర్మన్, పీసీసీ సీనియర్
ప్రపంచంలోనే అత్యంత కొత్త దేశమైన దక్షిణ సూడాన్లో ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు. రాజకీయ కార్యక్రమాల్లో
శాంతి స్థాపనకు చేసిన గణనీయమైన కృషికిగాను భారత్ పాల్గొంటూనే సాహిత్య, సామాజిక రంగాల్లో చేస్తున్న సేవలకు
నుంచి వచ్చిన 836 మంది శాంతి పరిరక్షకులను ప్రతిష్ఠాత్మక గుర్తుగా ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఐరాస పతకంతో సత్కరించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ
కార్యక్రమానికి గౌరవ అతిథిగా దక్షిణ సూడాన్లోని భారత
రణ్ దీప్ గులేరియాకు లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు
రాయబారి విష్ణుశ్మర హాజరయ్యారు. ఎయిమ్స్ (దిల్లీ) డైరెక్టర్ రణ్ దీప్ గులేరియాకు
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు లాల్ బహదూర్ శాస్త్రి
ఆగస్ట్-2021కి అందుబాటులో ఉన్న గణాంకాల
జాతీయ అత్యుత్తమ సేవల అవార్డును అందజేసి సత్కరించారు.
ప్రకారం.. దక్షిణ సూడాన్లో మొత్తం 19,101 మంది శాంతి
ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ హాల్ లో
పరిరక్షకులు ఉన్నారు. మన దేశం నుంచి 2,389 సైనికులు
జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. కరోనా
S
సంస్థ ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య రచించిన
‘డా.దేవులపల్లి రామానుజరావు’ గ్రంథాన్ని ఈ కార్యక్రమంలో
ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
అయితే, ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని అందుకోబోతున్న
ముగ్గురు ఆర్ధిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ ప్రశ్నలకు
సమాధానమిచ్చే మార్గాలను సూచించారు అని రాయల్ స్వీడిష్
K
అకాడమీ ప్రకటనలో వివరించింది.
నెల్లూరులోని వీఆర్ కళాశాలలో విద్యార్ధిగా ఉన్నప్పుడు తెలుగు
డేవిడ్ కార్డ్: 1956లో కెనడాలో జన్మించారు.
పాఠాలు బోధించిన విఖ్యాత కవి పోలూరి హనుమజ్జానకీరామశర్మ
అమెరికాలోని ప్రిస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ
పేరిట ఈ సాహితీ పురస్కారం నెలకొల్పారు.
(1983) చేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో
డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డికి ఆర్యభట్ట పురస్కారం ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్.
A
డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డికి 2021 జోష్వాడి.యాంగ్రెస్ట్: అమెరికాలోని కొలంబస్లో 1960లో
ఏడాది ఆర్యభట్ట పురస్కారం లభించింది. బెంగళూరులోని జననం. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ (1989).
యూఆర్ఎస్సీలో ఆన్లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రస్తుతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్థికశాస్త్ర
పురస్కారాన్ని డాక్టర్ సతీశ్ రెడ్డికి ప్రదానం చేశారు. అంతరిక్ష ప్రొఫెసర్.
రంగంలో ఆయన చేసిన సేవలకు ఆస్ట్రోనాటిక్స్ సొసైటీ ఆఫ్
గైడో డబ్ల్యు.ఇంబెన్స్: 1963లో నెదర్లాండ్లో జన్మించారు.
ఇండియా (ఏఎస్ఏ) పురస్కారాన్ని అందించింది.
అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ (1991)
పూర్తి చేశారు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర
నోబెల్ పురస్కారాలు 2021
ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
ఆర్ధికశాస్త్రంలో ముగ్గురికి
ఫిలిప్పీన్స్, రష్యా పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్
సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సహజ
భావవ్యక్తీకరణ స్వేచ్చ కోసం కలం సాయంతో పోరు
పరిశోధనలతో వినూత్న పరిష్కార మార్గాలను సూచించిన
సాగించిన పాత్రికేయులు మరియా రెస్సా, దిమిత్రి మురాతోన్లు
ముగ్గురు ఆర్థికవేత్తలు 2021 సంవత్సరానికి ఆర్థికశాస్త్రంలో
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. విలేకరులు
ఇచ్చే నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వలస కార్మిక విపణి
నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు ఎదుర్కొనే దేశాల్లో
గురించి లోతైన పరిజ్ఞానాన్ని అందించిన డేవిడ్ కార్డ్ (65),
వీరు వాక్ స్వాతంత్ర్యం కోసం శ్రమించారని ఎంపిక కమిటీ
పేర్కొన్నారు.
S
నిరాయుధీకరణ, మెరుగైన ప్రపంచ క్రమానుగతిని సాధించలేమని
నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రెయిస్ ఆండర్సన్
అబ్దుల్ రజాక్ గుర్నా (73)ను ఈ ఏడాది సాహిత్య విభాగంలో
నోబెల్ పురస్కారం వరించింది. “వలసవాద దుష్ప్రభావాలను
రాజీలేని విధంగా, కరుణాత్మకంగా ఆయన స్పృశించారు” అని
ఎంపిక కమిటీ ప్రశంసించింది. ఈ బహుమతి కింద ఆయనకు
K
మరియా: మరియా రెస్సా.. పరిశోధనాత్మక జర్నలిజం
కోసం 2012లో ‘రాప్లర్’ పేరుతో ఒక వార్తా వెబ్ సైట్ ను 11.4 లక్షల డాలర్లు అందుతాయి. 1986లో వోల్ సోయింకా
ప్రారంభించారు. అధికార ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఎన్నో తర్వాత ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నల్ల జాతి ఆఫ్రికగా
సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధ్యక్షుడు అబ్దుల్ గుర్తింపు పొందారు.
రోడ్రిగో డుటెర్తె తెచ్చిన వివాదాస్పద ‘యాంటీ డ్రగ్’ కార్యక్రమంపై భిన్న సంస్కృతులు, భౌగోళిక ఖండాల మధ్య ఉండే
A
ఆమె సాహసోపేతంగా విమర్శనాత్మక కథనాలు రాశారు. డ్రగ్ వైరుధ్యాల నేపథ్యంలో సాగే శరణార్థుల బతుకు పోరాటాన్ని
మాఫియా సభ్యులుగా పేర్కొంటూ వేల మందిని అంతమొందించిన అబ్దుల్ వెలుగులోకి తెచ్చారని నోబెల్ ఎంపిక కమిటీ ‘స్వీడిష్
తీరును వెలుగులోకి తెచ్చారు. అకాడమీ’ తెలిపింది. . వలసపాలన అనంతర కాల రచయితల్లో
దిమిత్రి: 1993లో రష్యాలో ప్రారంభమైన ‘నవోయా అబ్దుల్ అత్యంత ప్రముఖుడని పురస్కార కమిటీ ఛైర్మన్ ఆండర్స్
గజెటా’ దినపత్రిక వ్యవస్థాపకుల్లో దిమిత్రి మురాతోవ్ ఒకరు. ఆల్సన్ తెలిపారు. “అనేకమంది పాఠకులకు తెలియని మరో
ఇది.. రష్యాలో అత్యంత స్వతంత్ర పత్రిక. వాస్తవ ఆధారిత ఆఫ్రికా’ను అత్యంత స్పష్టంగా తన రచనల్లో సాక్షాత్కరింప చేశారు.
పాత్రికేయం, వృత్తిపరమైన నిబద్ధతను చాటింది. దేశంలో పోర్చుగీసు నుంచి బ్రిటిషు వరకూ వివిధ దేశాల వలసపాలనలో
పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక బానిసత్వంతో మగ్గిన తీరును ఆయన ఆవిష్కరించారు” అని
అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కొనియాడారు.
కథనాలను ‘నవో, గజెటా’ ప్రచురించింది. దీంతో ఎన్నోసార్లు ఆఫ్రికా ఖండంలోని టాంజానియాకు చేరువలో హిందూ
ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు మహాసముద్రంలో ఉన్న జాంజిబార్ అనే దీవిలో 1948లో అబ్దుల్
చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. చెచెన్యాలో జన్మించారు. అక్కడ అశాంతి ప్రజ్వరిల్లడంతో ఆయన 1968లో
రష్యా సాగించిన పోరుపై కథనాలు రాసిన అన్నా పొలిటికోవ్స్క బ్రిటనకు వలస వెళ్లారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు.
యా కూడా వీరిలో ఉన్నారు. అయినప్పటికీ మురాతోవ్ వెనకడుగు కెంట్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా చేరారు.
వేయకుండా తన సిద్ధాంతాలను కొనసాగిస్తూ వచ్చారు. మీడియా ‘వలసపాలన అనంతర సాహిత్యాన్ని’ బోధించారు. ఇటీవలే
స్వేచ్చ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు.
పర్యావరణ హితంగా మార్చిన శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రవేత్తలు బంగారు పతకంతో పాటు 11లక్షల అమెరికన్
డాలర్లను అందుకోనున్నారు.
శాస్త్రంలో నోబెల్
మానవజాతి మనుగడకు ఉపకరించే అద్భుత ప్రక్రియను ‘సంక్లిష్ట వ్యవస్థ’ల గుట్టువిప్పిన శాస్త్రవేత్తలకు భౌతిక
S
ఆవిష్కరించిన ఇద్దరు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో ఇచ్చే
నోబెల్ బహుమతికి ఎన్నికయ్యారు. జర్మనీకి చెందిన బెంజమిన్
లిస్ట్, స్కాట్లాండకు చెందిన డేవిడ్ మెక్మిలన్ సంయుక్తంగా ఈ
పురస్కారాన్ని అందుకోనున్నారు. పరమాణువుల అమరికను
శాస్త్రంలో నోబెల్
ప్రకృతిలో గందరగోళంతో కూడిన, యాదృచ్చికంగా
జరిగే సంక్లిష్ట వ్యవస్థలపై అద్భుత పరిశోధనలు సాగించిన
K
ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్
సరికొత్త మార్గంలో అభివృద్ధిపరిచే ‘అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్’
పురస్కారం వరించింది. వీరి కృషి వల్ల వాతావరణ సంబంధ
అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు గాను వీరిద్దరినీ అవార్డుకు
అంశాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, కచ్చితత్వంతో
ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ
ముందస్తు అంచనాలు వేయడానికి మార్గం సుగమమైంది. అలాగే
జనరల్ గొరాన్ హాన్సన్ వెల్లడించారు.
సంక్లిష్ట భౌతిక వ్యవస్థల గురించి అవగాహన పెరిగింది. సుకురో
A
బెంజమిన్ లిస్ట్, మెక్మిలన్ విడివిడిగా నూతన కెటాలసిస్
మనాబె (90), క్లాస్ హాజల్మా న్ (89), జార్జియో పారిసి (73)
ప్రక్రియను 2000 సంవత్సరంలో కనుగొన్నారని నోబెల్ కమిటీ
లకు ఈ గౌరవం దక్కింది. బహుమతి కింద దక్కే 11 లక్షల
తెలిపింది. వీరి ఆవిష్కరణ రసాయన శాస్త్రాన్ని పర్యావరణ
డాలర్ల నగదును ఈ ముగ్గురికి పంచుతారు. అందులో సగ భాగం
హితంగా మార్చిందని ప్రశంసించింది. “పరమాణువులను
సుకురో, క్లాస్లకు అందుతుంది. మిగతా సగభాగం జార్జియోకు
ఒక ప్రత్యేక క్రమంలో అనుసంధానం చేసి అణువులను
దక్కుతుంది.
రూపొందించడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకు చాలా
సమయం పడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థల్లో యాదృచ్చికత ఉంటుంది.
2000 సంవత్సరం ప్రారంభం వరకు రసాయన శాస్త్రవేత్తలు ఒక క్రమపద్ధతి ఉండదు. వాటిని అర్ధం చేసుకోవడం కష్టం.
లోహ ఉత్ప్రేరకాలు లేదా ఎంజైమ్ ను ఉపయోగించారు. లోహ అలాంటి ప్రక్రియలను వివరించడానికి, వాటి దీర్ఘకాల
ఉత్ప్రేరకాలను ఉపయోగించినప్పుడు పర్యావరణానికి హాని వ్యవహారశైలిని ముందుగా ఊహించడానికి దోహదపడే
కలిగించే విషపూరితాలు వెలువడుతుంటాయి. అయితే, మ్యాక్స్ కొత్త విధానాలను కనుగొన్నందుకు ఈ ముగ్గురిని నోబెల్
ప్లాంక్ ఇన్స్టిట్యూట్లో బెంజమిన్ లిస్ట్, ప్రిన్ విశ్వవిద్యాలయంలో బహుమతికి ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది. కార్బన్ డై
డేవిడ్ మెక్ మిలన్ పరమాణువులను వినియోగించి ఎలాంటి ఆక్సైడ్ పెరిగితే.. గాల్లో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరిగితే భూ
దుష్ప్రభావాలు లేకుండానే కావాల్సిన ఫలితాన్ని సాధించే మూడో ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయన్నది సుకురో
విధానాన్ని కనుగొన్నారు. ప్రయోగపూర్వకంగా రుజువు చేశారు. 1960లలో ఆయన
భూవాతావరణానికి సంబంధించిన భౌతిక మోడళ్ల అభివృద్ధి
S
చేయడానికి క్లాస్ విధానాలు దోహదపడ్డాయి. ఆయన జర్మనీలోని
హాంబర్గ్ లో జన్మించారు. అదే నగరంలోని మాక్స్ ప్లాంక్ ఇన్
స్టిట్యూట్ ఫర్ మెటీరియాలజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
ఆచార్యునిగా ఉన్నారు. వీరిద్దరూ విడివిడిగా జరిపిన పరిశోధనల్లో
ఇంద్రియానుభూతులను శరీరం ఎలా గ్రహించగలుతోంది అన్నది
ఆవిష్కరించారు. భౌతిక స్పర్శలను శరీరంలోని నాడీవ్యవస్థ..
విద్యుత్ సందేశాలుగా ఎలా మార్చుతుందనే రహస్యాన్ని
K
నిగూఢ పోకడల ఆవిష్కర్త జార్జియో ఒక క్రమ పద్ధతి లోపించిన
విశ్లేషించారు. మిరపకాయలు, మిరియాలు తిన్నప్పుడు మంట
పదార్ధాలు, యాదృచ్చిక ప్రక్రియలకు సంబంధించిన సిద్ధాంతంపై
పుట్టిన అనుభూతి ఎందుకు కలుగుతుందో డేవిడ్ జూలియస్
జార్జియో, 1980లలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేశారు. సంక్లిష్ట
శోధించారు. మిరపకాయలో మంటను పుట్టించే కాప్సాయిసిన్
పదార్థాల్లోని నిగూఢ పోకడలను గుర్తించారు. గణిత, జీవ,
అనే క్రియాశీల రసాయనంపై ప్రయోగాలు నిర్వహించారు.
నాడీ శాస్త్రాలు, మెషీన్ లెర్నింగ్ వంటి విభిన్న రంగాల్లో సంక్లిష్ట
A
మనిషి శరీరంలో కాప్సాయిసిన్ అనే పదార్ధానికి స్పందించే ప్రత్యేక
వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పించిన భౌతిక,
రకం(టీఆర్పీవీ1) జన్యు కణం ఉన్నట్లు కనుగొన్నారు. మంటకు,
గణిత నమూనాను నిర్మించారు. జార్జియో.. ఇటలీలోని రోమ్
నొప్పికి కారణమైన ఉష్ణోగ్రతకు కూడా ఇది స్పందిస్తుందని
లో జన్మించారు. అక్కడి సాపియోంజా విశ్వవిద్యాలయంలో
వెల్లడైంది.
ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
కృత్రిమ పీడనం ద్వారా కలిగించే ఒత్తిడిని, దానిలోని
ఇంద్రియాల రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలకు వైద్య వ్యత్యాసాలను, స్పర్శలోని తేడాలను నాడీవ్యవస్థ ద్వారా కణాలు
నోబెల్ బహుమతి ఎలా గ్రహిస్తున్నాయనే విషయాన్ని ఆర్డెమ్ పటాపౌటియన్
శోధించారు. చలి లేదా చల్లదనానికి స్పందించే గ్రాహక కణ ,
మనుషులకు రంగు, రుచి, వాసన, స్పర్శ, ధ్వని, వేడి,
పదార్థం (టీఆర్పీఎం8)ను కనుగొన్నారు. వివిధ స్థాయిల్లోని
చల్లదనం వంటి అనుభూతులు, వాటిలోని తేడాలు ఎలా
ఉష్ణోగ్రతల వద్ద టీఆర్పీ వీ1, టీఆర్పీఎం8 కణ పదార్థాలు
తెలుస్తున్నాయి? కళ్లు, చెవులు, ముక్కు, నోరు, చర్మం వంటి
క్రియాశీలమవుతున్న విషయాన్ని గుర్తించారు. డేవిడ్ జూలియస్,
పంచేంద్రియాల ద్వారా మెదడుకు ఆయా సంకేతాలు ఎలా
ఆర్డెమ్ పటాపౌటియన్ పరిశోధనలు శరీర ధర్మశాస్త్ర అధ్యయనంలో
చేరుతున్నాయి? ఎంతో కాలం అంతుచిక్కుకుండా ఉన్న ఈ
ఎన్నో కొత్త అంశాలను తెలుసుకునేందుకు కారణమయ్యాయి.
రహస్యాలను ఛేదించిన ఇద్దరు శాస్త్రవేత్తలు వైద్యశాస్త్రంలో ఇచ్చే
నోబెల్ పురస్కారంలో భాగంగా బంగారు పతకంతో పాటు 11
ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి ఈ ఏడాది ఎంపికయ్యారు.
లక్షల డాలర్ల నగదును డేవిడ్-ఆర్డెమ్ కు అందజేస్తారు. ఈ ఇద్దరు
S
శ్యామ్ ప్రసాద్ రావు (ఏసీపీ), గుడ్డేటి శ్యాంసుందర్(డీఎస్పీ),
కరెన్సీలో 1 మిలియన్ క్రొనోర్ (దాదాపు రూ.85.75 లక్షలు) జాతీయ సేవా పథకం అవార్డులు
నగదు అందిస్తారు. ఈ మేరకు డిసెంబరు 1న వర్చువల్ గా
ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాములపాటి అశోక్ రెడ్డి,
అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అవార్డుకు
దనియాల సాయిలకు జాతీయ సేవా పథకం (నేషనల్ సర్వీస్
గాను 2021లో 89 దేశాల నుంచి వచ్చిన 206 నామినీలను
స్కీం) 2019-20 అవార్డులు దక్కాయి. వీడియో కాన్ఫరెన్స్
పరిశీలించినట్లు ఫౌండేషన్ తెలిపింది. భారత్ లో లైఫ్ సంస్థను
ద్వారా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,
2005లో న్యాయవాదులు రిత్విక్ దత్తా, రాహుల్ చౌధరీలు
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్
స్థాపించారు.
ఠాకూర్ వీరిని అభినందించారు.
S
శిబిరాలు, వైద్య ఆరోగ్య శిబిరాల నిర్వహణ, నీటి సంరక్షణ,
అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ, ఎయిడ్స్ పై అవగాహన,
ప్సపోలియో కార్యక్రమాలకు చేయూతనందించారు. పలు జాతీయ
కిట్లు, పేషంట్ టీచింగ్ మెటీరియల్ను రూపొందించారు. దేశ,
విదేశాల్లో నిర్వహించిన ఫోరంలలో భారత్ తరఫున ప్రాతినిధ్యం
వహించారు.
K
సమగ్రతా శిబిరాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, యువజన
బ్రిగేడియర్ సరస్వతి, ఎంఎస్ఎస్ తరఫున వివిధ
ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. సామాజిక సేవ చేసినందుకు
కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు
జాతీయ అవార్డుతో పాటు, రూ.లక్ష నగదు బహుమతి అందించి
కనీస చికిత్స చేసుకునేలా వెయ్యి మందికి పైగా సైనికులు, వారి
సత్కరించింది.
కుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఐరాస శాంతి పరిరక్షక
‘గిరి’ చేనేతలకు జాతీయ అవార్డులు దళాలు నిర్వహించే ఆస్పత్రులలోనూ పనిచేశారు.
A
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైనికులకు, వారి కుటుంబాలకు బ్రిగేడియర్ సరస్వతి
వెంకటగిరి చేనేతలకు మరోసారి జాతీయ పురస్కారాలు దక్కాయి. అందించిన అసమాన సేవలకు గుర్తుగా, 2005లో జనరల్
2018, 2019 సంవత్సరాలకుగాను కేంద్ర ప్రభుత్వం చేనేత జౌళి ఆఫీస్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంస అవార్డును అందుకున్నారు.
శాఖ అవార్డులను ప్రకటించింది. వీటిల్లో 2018 సంవత్సరానికి 2007లో ఐరాస మెడల్, 2015లో చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్
గాను వెంకటగిరికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత కూనా కమెండేషన్ను స్వీకరించారు.
మల్లికార్జున్ సంత్ కబీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. అదే
శిఖామణికి పరుచూరి రాజారామ్ సాహితీ పురస్కారం
ఏడాదికిగాను పట్నం శేఖర్ కు జాతీయ మెరిట్ అవార్డు
అరసం నేత డాక్టర్ పరుచూరి రాజారామ్ పురస్కారాన్ని
ప్రకటించింది. ఇతడు ద్రౌపదీ స్వయం వరం, మత్స్య ఛేదనాన్ని
2021 సంవత్సరానికి సాహితీవేత్త, కవి, సంపాదకులు శిఖామణికి
చేనేత వాల్ హ్యం, నేశారు. ఈ కళను గుర్తించి పురస్కారానికి
అందజేస్తున్నట్లు అరసం గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి
ఎంపిక చేసింది. 2019కి పట్నం సుబ్రమణ్యంకు జాతీయ మెరిట్
కోసూరి రవికుమార్ తెలిపారు. పురస్కార ఉత్సవాన్ని సెప్టెంబరు
అవార్డును ప్రకటించింది. ఇతడు జైశ్రీరామ్ పర్ణశాల డిజైనను
23న హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని, తెలుగు విశ్వవిద్యాలయం
ఆరు మీటర్ల చీరపై నేశారు.
పూర్వ ఉపకులపతి, అరసం నేత ప్రొఫెసర్ ఎస్.వి.సత్యనారాయణ
తెలుగు మహిళకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డు పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన బ్రిగేడియర్
12. తెలంగాణ
ఈ - ఓటింగ్ సఫలం వ్యవసాయ అనుబంధ రంగాల్లో 18.5 శాతం వృద్ధి
నమోదు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో జాతీయ స్థాయిలో 6.6
దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు
శాతం వృద్ధి రేటు ఉండగా తెలంగాణ 18.5 శాతంతో ముందుంది.
వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా
చేపట్టిన ఈ - ఓటింగ్ ఖమ్మం నగరంలో విజయవంతంగా 2015-16 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకూ సగటు
ముగిసింది. మొబైల్ యాప్ ద్వారా నమూనా ఓటు హక్కు వృద్ధిరేటు తెలంగాణలో 11.7 శాతం ఉండగా జాతీయస్థాయిలో
వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. మొత్తం 55.56 ఇది 8.1 శాతం మాత్రమే.
శాతం పోలింగ్ నమోదైంది. జీఎస్డీపీ వృద్ధి రేటులో దేశంలో తెలంగాణ మూడోస్థానంలో
మొ బై ల్ యా ప్లో తె లు గు , హిందీ లో వి వ రా లు ఉంది.
పొందుపరిచారు. ఆల్ఫా, బీటా, గామా, నోటా పేర్లు, వాటి పక్కనే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి జీఎస్డీపీ 93.8 శాతం
గుర్తులు ఉండేలా బ్యాలెట్ పొందుపరిచారు. చిన్నపాటి సమస్యలు
S
మినహా అంతా సజావుగానే సాగింది. యాప్ ఓపెన్ చేశాక కేవలం
రెండు మూడు నిమిషాల్లోనే ఓటింగ్ ప్రక్రియ అంతా పూర్తయింది.
పెరిగింది. ఈ అంశంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో
ఉంది.
దేవాదుల జల సొరంగం పనులు పూర్తయ్యాయి. 49.06 వృద్ధి రేటు 54.8 శాతం ఉంది.
కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం ఆసియాలోనే అతి పెద ్ద రాష్ట్ర ఆవిర్భావం సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ
హైడ్రాలిక్ టన్నెల్ గా ఇంజినీర్లు చెబుతున్నారు. 2008లో పనులు వాటా 4 శాతం ఉండగా ఏడేళ్లలో ఇది 5 శాతానికి పెరిగింది.
ప్రారంభించారు. ఈ సొరంగం అందుబాటులోకి వస్తే ఏడాదికి
A
తలసరి ఆదాయంలో రాష్ట్రంలో 2014లో దేశంలో 11వ
సుమారు 50 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునే
స్థానంలో ఉండగా.. ప్రస్తుతం మూడో స్థానానికి చేరింది.
అవకాశం ఉంది.
‘కుమురం భీం’ పోస్టల్ కవర్ విడుదల
ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై అర్థగణాంక శాఖ నివేదికలు
జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడిన గిరిజన యోధుడు
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై అర్థ గ ణాంక
కుమురం భీంకు గుర్తింపుగా తపాలా శాఖ ఆయన చిత్రాలతో ప్రత్యేక
శాఖ నివేదికలను విడుదల చేసింది. రాష్ట్రం సాధించిన ప్రగతి పై
పోస్టల్ కవర్లను ముద్రించింది. కుమురం భీం జిల్లా సిర్పూర్(యు)
అర్ధగణాంక, ప్రణాళికా శాఖలు తెలంగాణ ప్రయాణం(జర్నీ),
మండలం పెద్దదోబ గ్రామంలో తెలంగాణ పోసల్
్ట సర్కిల్ ఛీఫ్ పోస్ట్
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ(స్టేట్ ఎకానమీ), తెలంగాణ ఆర్థిక వ్యవస్థల
మాస్టర్ రాజేంద్రకుమార్, తపాలా శాఖ అధికారులు.. కుమురం భీం
పేరిట ముద్రించిన మూడు పుస్తకాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం
మనవడు సోనేరావుతో కలిసి ఆ పోస్టల్ కవర్లను విడుదల చేశారు.
ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు.
ఆవిర్భావం నుంచీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, రంగాల సిద్దిపేట జిల్లా దొమ్మాటలో సతి శిల లభ్యం
వారీగా అభివృద్ధి, జీడీపీలో తెలంగాణ వాటా తదితర అంశాలను చాళుక్య శైలిలో వీరుడు, వీరపత్నితో ఉన్న అరుదైన శిలను
నివేదికల్లో విశ్లేషించారు. ముఖ్యాంశాలు సిద్దిపేట జిల్లా ఆకునూరు మండలం దొమ్మాట(పాత) గ్రామంలో
దేశ జీడీపీ 3 శాతం తగ్గ గా తెలంగాణ రాష్ట్ర స్థూ ల గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. ఈ తరహా
ఉత్పత్తి(జీఎస్డీపీ) 2.4 శాతం పెరిగింది. సతి శిల తెలంగాణలో వెలుగుచూడటం ఇదే తొలిసారని బృందం
S
ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్
కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, యూఎన్డీ పీ ఇండియా
రెసిడెంట్ రిప్రజెంటేటివ్ షుకో నోడా, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ
పొందారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు
న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న
శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. భోపాల్ నేషనల్ లా
K
కార్యదర్శి ఆర్పీ గుప్తా పాల్గొని ప్రసంగించారు. ఓ అంతర్జాతీయ యూనివర్సిటీ అడ్వయిజరీ బోర్డులో సభ్యులుగా కొనసాగుతున్నారు.
నివేదిక ప్రకారం 2019లో ప్లాస్టిక్ ఉత్పత్తి, వ్యర్థాలతో 850 ఇటీవల కర్ణాటక సీజేగా ఉన్న అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు
మిలియన్ టన్నుల గ్రీన్హౌస్ ఉద్గారాలు వెలువడ్డాయని తెలిపారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31
తెలంగాణలో మెగా ఆక్వాహబ్ నుంచి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన
A
న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు
తెలంగాణలో భారీ స్వచ్చనీటి సమీకృత చేపలు, రొయ్యల
తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ
పెంపక కేంద్రం (ఫ్రెష్ వాటర్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా హబ్) ఏర్పాటు
అయ్యారు.
కానుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా లో ని మధ్యమానేరు ప్రాజెక్టు
వద్ద దేశంలోనే అతి పెద్దదైన హబ్ ను 500 ఎకరాల్లో, భారీ 33 జిల్లాల్లోనూ ఎగుమతుల కేంద్రాలు
పెట్టు బ డులతో, 13 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని తె ల ం గా ణ నుంచి ఎ గు మ తు ల ను పె ద ్ద ఎ త్తు న
కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో భారీ ప్రోత్సహించేందుకు 33 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు
పెట్టుబడులకు మూడు సంస్థలు ముందుకొచ్చాయి. త్వరలోనే రాష్ట్ర చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తుల ఎంపిక,
ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ప్రాజెక్టు మౌలిక వసతుల కల్పన, కార్యాచరణకు జిల్లాస్థాయి కమిటీలను
ప్రారంభమయ్యాక మరిన్ని సంసలు
్థ ఆక్వారంగంలో పెట్టుబడులకు నియమించనుంది. ప్రస్తుతం దేశం నుంచి జరుగుతున్న వస్తు
ముందుకొస్తాయనేది ప్రభుత్వ అంచనా. ఆహారశుద్ధి ప్రోత్సాహక ఎగుమతుల్లో రాష్ట్రం మొదటి అయిదు స్థానాల్లో ఉంటోంది.
ప్రాజెక్టు కింద పరిశ్రమలు, నీటిపారుదల, మత్య్సశాఖలు దీనిలో
2019-20లో రాష్ట్రం నుంచి రూ.2.10 లక్షల కోట్ల
పాలు పంచుకోనున్నాయి.
విలువైన ఎగుమతులు జరిగాయి. అందులో రూ.1.45 లక్షల
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కోట్లు ఐటీ వాటా కాగా రూ.65 వేల కోట్ల మేరకు వస్తు రంగంలో
తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు ఉన్నాయి. ఎగుమతుల రంగంలో ప్రథమ స్థా న ం పొందే
S
సంఖ్యా జ్ఞానంలో విద్యార్థుల సామర్ధ్యం చాలా తక్కువగా ఉంది.
పెద్ద తరగతుల్లోనూ అదే పరిస్థితి ఉందని న్యాస్ సర్వేలో తేలింది.
S
రాష్ట్ర పర్యాటక శాఖ పురస్కారం లభించింది. సెప్టెంబరు 27
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ
విభాగాల్లో పురస్కారాలను ప్రకటించారు. పర్యాటక శాఖ వివరాలు
వెల్లడించింది. పర్యాటకులకు మెరుగైన పౌరసేవల నిర్వహణ
ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన
సందర్భంలో ఈ పరిజ్ఞానంతోనే వారి వేలిముద్రల్ని సేకరించి
డిజిటలైజ్ చేస్తున్నారు. గతంలో నేరస్థుల వేలిముద్రల్ని కాగితాలపై
K
నమోదు చేసి భద్రపరిచేవారు. సాధారణంగా అవి సంబంధిత
విభాగంలో రామోజీ ఫిలింసిటీ ఎంపికైంది. సెప్టెంబరు 27న పోలీస్ యూనిట్ పాటు రాష్ట్ర వేలిముద్రల విభాగంలో మాత్రమే
హైదరాబాద్ బేగంపేటలోని ప్లాజా హోటల్ లో జరిగే కార్యక్రమంలో ఉండేవి.
పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలతో అనుసంధానించే ‘నేషనల్
అయిదు నక్షత్రాల హోటల్ డీలక్స్ విభాగంలో వెస్టిన్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (నాఫిస్)’
A
హోటల్, అయిదు నక్షత్రాల హెటల్ కేటగిరీలో బంజారాహిల్స్ ప్రాజెక్టు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది పూర్త యి తే
లోని పార్క్ హయత్, హైదరాబాద్ వెలుపల అయిదు నక్షత్రాల దేశంలో ఎక్కడ నేరం చేసిన వారినైనా గుర్తించేందుకు మార్గం
సూటళ ్ల లో గోల్కొండ రిసార్ట్ , నాలుగు నక్షత్రాల హోటల్ సుగమం అవుతుంది.
(హైదరాబాద్లో) విభాగంలో బంజారాహిల్స్ లోని హెటల్ దసపల్లా,
బీఐఎస్ పాలకమండలిలో రాష్ట్రానికి చోటు
హైదరాబాద్ వెలుపల నాలుగు నక్షత్రాల హోటళ్లలో మృగవని
రిసార్ట్, మూడు నక్షత్రాల హోటళ్లలో లక్షీకాపుల్లోని బెస్ట్ వెస్టర్న్ తెలంగాణ ప్రభుత్వంలో నాణ్యతా నియంత్రణ, ప్రమాణాలు
అశోకా, ఉత్తమ కన్వెన్షన్ సెంటర్గా నోవాటెల్, హెచ్ఐసీసీ కాంప్లెక్స్ చూసే మంత్రికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)
ఎంపికయ్యాయి. పాలకమండలిలో స్థానం కల్పించారు. వచ్చే రెండేళ్ల కాలానికి కొత్త
పాలకమండలిని ఏర్పాటు చేస్తూ కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ
ఉత్తమ హరిత హోటళ్ల విభాగంలో ప్రథమ బహుమతికి
నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 23 మందికి స్థానం
తారామతి బారాదరి, ద్వితీయ హెచఐసిసి కాంప్లెక్స్ ఎంపికయ్యాయి.
కల్పించింది. అందులో 5 రాష్ట్రాలకు చెందిన మంత్రులుండగా
దంతయు బహుమతికి రామప్పలోని హరిత హోటల్, తృతీయ
తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో ఈ
బహుమతికి అలీసాగర్లోని హరిత లేక వ్యూ రిసార్ట్ ఎంపికయ్యాయి.
బాధ్యతను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్న భాగస్వాములకు మొత్తం 16
నిర్వహిస్తున్నారు.
విభాగాల్లో 19 పురస్కారాలను పర్యాటకశాఖ ప్రకటించింది.
13. ఆంధ్రప్రదేశ్
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్పరీ ప్రమాణం నాలుగు ఆకర్షణీయ నగరాలకు చైర్మన్ల నియామకం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్పరీ రాష్ట్రంలో 4 ఆకర్షణీయ నగరాలకు చైర్మన్లను నియమిస్తూ
ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రధాన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ ఆకర్షణీయ నగర సంస్థ
న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర.. జస్టిస్ రవినాథ్ ఛైర్మన్గా జి.వెంకటేశ్వరరావు, కాకినాడకు ఎ.రాజాబాబు, తిరుపతికి
S
లఖ్నవూ బెంచ్లో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ తిల్పరీని ఏపీ
హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు
ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
గూడ్స్ రైళ్లను జతచేసి ‘త్రిశూల్’ అని పేరు పెట్టి విజయవంతంగా
విజయవాడ నుంచి దువ్వాడ వరకు ప్రయోగాత్మకంగా నడిపించారు.
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలుకు నాలుగు
K
ఇంజిన్లు, 176 వేగన్లు ఉన్నాయి. వీటితో గూడ్స్ రైళ్ల నిర్వహణలో
ఏపీ హైకోర్టు నూతన జస్టిస్ గా అసనుద్దీన్ అమానుల్లా వేగం పెరిగి ఖాళీ వ్యాగన్లు లోడింగ్ పాయింట్కు తక్కువ
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా సమయంలో చేరతాయి.
అక్టోబరు 10న ప్రమాణం చేయనున్నారు. ఆయనతో హైకోర్టు
విద్యుత్ ఉత్పత్తిలో 9వ స్థానంలో ఏపీ జెన్కో
A
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి ప్రమాణం చేయిస్తారు.
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్ కో దేశంలో 9వ స్థానంలో
పట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ అసనుద్దీన్
నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ జెన్కో, సింగరేణి థర్మల్ విద్యుత్
అమానుల్లాను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు చేసిన
కేంద్రాలు వరసగా తొలి రెండు ర్యాంకులు సాధించాయి.
సిఫారసుకు రాష్ట్రపతి ఇటీవల ఆమోదముద్ర వేసింది.
గతేడాది(2020-21) తెలంగాణ థర్మల్ కేంద్రాలు 72.35 శాతం,
ఏపీ హైకోర్టు లో జస్టిస్ అమానుల్లా రెండోస్థా న ంలో సింగరేణి విద్యుత్ కేంద్రం ఉత్పత్తి శాతం(పీఎల్ఎఫ్) 69.87తో
న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆయన 1963 మే 11న ముందంజలో నిలిచాయని కేంద్ర విద్యుత్ శాఖ వెలువరించిన
జన్మించారు. 1991 సెప ్ట ెం బరులో న్యాయవాదిగా పట్నా నివేదికలో ప్రకటించింది.
హైకోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు, దిల్లీ, కలకత్తా ఒక కేంద్రం స్థాపిత సామర్థ్యంలో ఎంత శాతం కరెంటును
హైకోర్టులో వాదనలు వినిపించారు. 2011 జూన్ 20న పట్నా ఉత్పత్తి చేసిందో దాన్ని ‘పీఎస్ఎఫ్’గా పిలుస్తారు. ఆ ప్రకారం
హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. విద్యుత్ కేంద్రాల పనితీరును ఏటా ర్యాంకుల ద్వారా విద్యుత్ శాఖ
ఇప్పటివరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) వెల్లడిస్తుంది. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ జెన్కోల్లో తెలంగాణ
గా సేవలు అందించిన జస్టిస్ ఏకే గోస్వామి బదిలీ పై ఛత్తీస్ గఢ్ అగ్రస్థానం, సింగరేణి రెండో స్థానం, ఛత్తీస్ గఢ్ 3, ఆంధ్రప్రదేశ్
హైకోర్టుకు సీజేగా వెళ్తున్నారు. జెన్ కో 9వ స్థానంలో ఉన్నాయి. జాతీయస్థాయి సగటు పీఎస్ఎఫ్
54.49 శాతం కాగా.. దీనికన్నా తెలంగాణ జెన్ కో 17.86 శాతం
ప్రభుత్వ సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీలో 75 ఎకరాలలో కొత్త ప్లాంటు
నెలకొల్పనుంది. ఇప్పటికే సంస్థకు దేశంలో 2 ప్లాంట్లు ఉండగా,
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాకర్
్ట నోరి దత్తాత్రేయుడిని
ఇది మూడోది. దక్షిణ భారతదేశంలో తొలి ఉత్పత్తి కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
కేబినెట్ హోదాలో రెండేళ్ల పాటు ఆయన క్యాన్సర్ వ్యాధి నివారణపై ఈ సందర్భంగా డైకిన్ ఇండియా ఎండీ, సీఈవో కన్వత్
ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారు. మాట్లాడుతూ.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా మార్కెట ్ల కు ఏసీలు,
విడిభాగాలను ఎగుమతి చేసేందుకు ఇది ప్రాంతీయ కేంద్రంగా
ట్రైకారు ముగ్గురు డైరెక్టర్లు
ఉపయోగపడేలా చేయాలన్నదే తమ ప్రణాళికన్నారు. 2023లో
ఏపీ గిరిజన సహకార ఆర్థిక సంస్థ (టైకార్) డైరెక్టర్లుగా ఉత్పత్తి ప్రారంభించే ఈ యూనిట్ ద్వారా 3 వేల మందికి
S
పారాది చిన్నపుదొర (విజయనగరం), మద్దిల రామకృష్ణ (కృష్ణా),
సవరా ఈశ్వరమ్మ (శ్రీకాకుళం) నియమితులయ్యారు. ఈ మేరకు
ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వీరు బాధ్యతలు చేపట్టిన
ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వివరించారు.
ఏర్పాటుచేసిన ఈ ఉప కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్లో దేశంలో మొదటిస్థానంలో ఉన్నాం
బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. 1973లో ఈ ఉపకేంద్రాన్ని . మొక్కజొన్న, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు, పాలు, గుడ్లు,
స్థాపించగా ఇప్పుడు కొత్త ప్రాంగణానికి తరలింది. దీనికి ఏపీఐఐసీ మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉన్నాం. ఎగుమతులను
స్థలాన్ని కేటాయించింది. ఈ ఉపకేంద్రం పరిధిలో ప్రస్తుతం ప్రోత్సహించటంలో భాగంగా అపెడా, ఎంపెడా, ఎగ్జిమ్ బ్యాంక్
58 అనుమతి పొందిన ఎగుమతుల సంస్థలు ఉన్నాయి. ఇక్కడి వంటి సంస్థలతో రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు (ఎపీవో),
పరిశోధనశాలలో యాంటీబయోటిక్స్, పురుగు మందులు, భార మత్స్యకారుల మధ్య ప్రభుత్వం సమన్వయం చేస్తోంది. సరకు
లోహాల రసాయన విశ్లేషణ, ఆహార పదార్ధాల విశ్లేషణ చేయడానికి రవాణా ఖర్చులను తగ్గించడానికి చిత్తూరు రైల్వేస్టేషన్ నుంచి
అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల స్థానిక పాలు, మత్స్య ఉత్పత్తులు, మామిడిపండ్ల రవాణాకు కిసాన్ రైలును
ఎగుమతిదారులు పరీక్షల కోసం నమూనాలను దూర ప్రాంతాలకు ఏర్పాటు చేశాం’ అన్నారు. రైతు పారిశ్రామికవేత్తగా ఎదగడానికి
పంపాల్సిన ఇబ్బంది తప్పనుంది. వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన పుస్తకాన్ని ఆయన
ఆవిష్కరించారు.
S
K
A