You are on page 1of 83

నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


2
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

ముందుమాట

మరింత విన్నూత్నంగా ఎ.కె.ఎస్. కరెంట్ అఫైర్స్


ఎ.కె.ఎస్.ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మాస పత్రిక, వివిధ వార్తా పత్రికలలో వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని
రూపొందించడం జరిగింది.

S
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఉద్యోగం పొందాలంటే - ఆయా ప్రభుత్వ విధానాలు-పథకాలు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక,
భౌగోళిక, సామాజిక, సమకాలీన అంశాలపై లోతైన అధ్యయనం మరియు విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందించుకున్న వారు
K
మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలరు.

పైన చెప్పబడిన అన్ని అంశాలను స్పృశిస్తూ, తెలుగులో లభించని సమాచారాన్ని 3600 కోణంతో సమగ్రంగా - ప్రిలిమ్స్,
మెయిన్స్ పరీక్షలకు ఉభయ తారకంగా, పరీక్షల డిమాండ్ కు తగ్గట్టుగా ఎ.కె.ఎస్. కరెంట్ ఎఫైర్స్ ప్రతి విభాగాన్ని ఆయా
నిష్ణాతులయిన విషయ నిపుణులచే రూపొందించి మీ ముందుకు తీసుకురావడమైనది.
A
ఢిల్లీ మరియు హైదరాబాద్ లోని అత్యుత్తమ ఫ్యాకల్టీచే గ్రూప్-1,2(ఎపిపిఎస్.సి/టిఎస్ పి ఎస్ సి) బ్యాచ్ లకు అడ్మిషన్లు
జరుగుచున్నవి, గ్రూప్-1 టెస్ట్ సీరీస్లు జరుగుచున్నవి. వివరాల కొరకు మా ఆఫీసునందు, ఈ-మెయిల్, ఫోన్ లేదా ఆన్ లైన్
ద్వారా సంప్రదించగలరు.
M.S. Shashank

Director

Team AKS www.aksias.com 8448449709 


3
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

విషయ సూచిక
1. భారత రాజ్యాంగం - పరిపాలన........................................................................ 8-11
కల్లోలిత ప్రాంతాలుగా అరుణాచల్‌లోని 3 జిల్లాలు...........................................................................8
ఒత్తిడితో డీఎన్‌ఏ పరీక్షలు చేయించలేం..........................................................................................8
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డురద్దు..........................................................................................................8
మిలటరీ స్కూళ్లు,కళాశాలల్లో బాలికలకు ప్రవేశం.............................................................................9
వ్యర్థ జలాల తరలింపునకు కొత్త విధానం......................................................................................10
దేశ భద్రతతో ముడిపడ్డ ప్రాజెక్టులకు అటవీ అనుమతులు అక్కర్లేదు...................................................10
రాష్ట్రాల్లో వివాదాస్పదమవుతున్న ‘సీఎస్‌‘ నియామకం......................................................................10
కోర్టును ధిక్కరిస్తే శిక్ష తప్పదు.....................................................................................................11

S
24 వారాల తర్వాత గర్భస్రావానికి అనుమతి.................................................................................11

2. ఆర్థిక వ్యవస్థ ................................................................................................ 12-21


దేశంలో 41 ఉత్తమ పారిశ్రామిక పార్కులు...................................................................................12
K
జల విద్యుత్తు ప్రాజెక్టుల మౌలిక వసతులకు ఆర్థికసాయం................................................................12
టెలికాంలోకి 100 శాతం ఎఫ్‌డీఐ...............................................................................................13
ఏడు మెగా textile parksకు ఆమోదముద్ర................................................................................13
జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ...........................................................................................14
A
మొలాసిస్‌నుంచి తీసిన పొటాష్‌కు రాయితీ...................................................................................15
దేశంలో ఊపందుకుంటున్న డ్రోన్ల పరిశ్రమ...................................................................................15
ఆర్థికానికి కొవిడ్‌కాటు.............................................................................................................17
టాటా సన్స్ చేతికి ఎయిరిండియా................................................................................................18
ఆర్థిక శక్తికి సహకార యుక్తి.......................................................................................................19
తగ్గిపోయిన సహజవాయువు సరఫరా...........................................................................................21

3. అంతర్జాతీయ సంబంధాలు.......................................................................... 22-28


పెంటగాన్ అసిస్టెంట్ సెక్రటరీగా ఇండియన్-అమెరికన్ రవి చౌదరి...................................................22
చైనాలో ‘బాయ్ కాట్ 996’ ఉద్యమం..........................................................................................22
ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ మరోసారి ఎన్నిక ............................................................22
జపాన్ దిగువసభ రద్దు ............................................................................................................22
స్విస్ నుంచి భారతీయుల ఖాతాల వివరాల మూడో చిట్టా.................................................................22
కువైట్ లో 60 ఏళ్లు దాటిన వారూ పనిచేయవచ్చు ........................................................................23

Team AKS www.aksias.com 8448449709 


4
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

8 మంది రష్యా అధికారులకు నాటో ఉద్వాసన . ............................................................................23


పాక్ సైన్యంలో భారీ మార్పులు ..................................................................................................23
షార్‌లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం ......................................................................23
జపాన్ ప్రధానిగా పుమియో కిషిద ఎన్నిక .....................................................................................23
విశాఖ చేరిన బంగ్లాదేశ్ నౌక ....................................................................................................23
తాలిబన్ల కొత్త ఆత్మాహుతి దళం.................................................................................................24
రాజకీయాల నుంచి వైదొలిగిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు .......................................................................24
విమాన విధ్వంసక క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా ...................................................................24
ట్యునీసియా తొలి మహిళా ప్రధానిగా రౌధా ..................................................................................24
చైనా వైమానిక ప్రదర్శన............................................................................................................24
బ్రిటన్ లో తొలిసారిగా లక్ష్మీదేవి బంగారు బిస్కట్...........................................................................24



S
తగ్గిన సింగపూర్ జనాభా . ........................................................................................................24
పై అమెరికా మద్దతు యూఎన్ఎస్సీలో భారత్ కు శాశ్వత సభ్యత్వం....................................................25
157 కళాఖండాలను భారత్ కు అందజేసిన అమెరికా ....................................................................25
K
అమెరికాలో హిందూ వారసత్వ మాసంగా అక్టోబరు ......................................................................25
క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చట్టవిరుద్ధం: చైనా కేంద్ర బ్యాంక్ ...............................................................25
ప్రపంచానికి చైన మరో షాక్......................................................................................................26
భారత్‌తో స్నేహవారధి ఉపయుక్తం : శ్రీలంక.................................................................................27
A
అవిశ్వాస ఓటుతో కుప్పకూలిన రుమేనియా ప్రభుత్వం.....................................................................28
జనగణనలో థర్డ్‌జెండర్‌ను చేర్చిన నేపాల్‌. ..................................................................................28

4. పర్యావరణం................................................................................................ 29-30
వేగంగా పెరుగుతున్న సముద్రమట్టాలు.........................................................................................29
గాలికాలుష్యానికి భారీ మూల్యం..................................................................................................30

5. సై న్స్ & టెక్నాలజీ..........................................................................................31-45


పశువుల్లో పొదుగువాపు వ్యాధిని గుర్తించొచ్చు................................................................................31
మనిషికి పంది కిడ్నీ..................................................................................................................31
నత్త శ్లేష్మంతో క్యాన్సర్‌కు చికిత్స . ...............................................................................................31
ఆవాల నుంచి పర్యావరణ హిత విమాన ఇంధనం...........................................................................32
‘ఏఐ అసిస్టెంట్’కు ఫేస్బుక్ రూపకల్పన .......................................................................................32
శ్వేత కాంతులు విరజిమ్మే సాధనం .............................................................................................32
రహస్యంగా భూమిని చుట్టి వచ్చిన చైనా క్షిపణి...............................................................................32

Team AKS www.aksias.com 8448449709 


5
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

చెమటతో గ్లూకోజ్ నిర్ధారణ ......................................................................................................33


విజయవంతంగా ‘లూసీ’ వ్యోమనౌక ప్రయోగం..............................................................................33
రోదసి కేంద్రంలోకి ప్రవేశించిన చైనా వ్యోమగాములు......................................................................34
అంతరిక్షంలో చనిపోతే ఏమవుతాం ............................................................................................34
సూర్యుడిపై పరిశోధనకు చైనా తొలి ఉపగ్రహం .............................................................................34
‘ల్యాబ్ ఇన్ ఏ పాకెట్’ సృష్టించిన ఐఐటియన్లు...............................................................................34
విశాఖ తీరాన యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ ......................................................................................35
కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా కరోనా వైరస్ అడ్డుకట్ట .......................................................................35
నక్షత్రాల రేడియో సంకేతాలను పసిగట్టిన శాస్త్రవేత్తలు ....................................................................35
జన్యు వ్యాధులపై పరిశోధనకు ఎల్వీపీఈఐ, జీనోమ్ ఫౌండేషన్ ఒప్పందం............................................35
చాంగే-5 తీసుకొచ్చిన శిలలతో చంద్రుడి కొత్త చరిత్ర......................................................................35



S
మలేరియాకు భారత్ బయోటెక్ టీకా............................................................................................36
40 నిమిషాల్లోనే మానవ జన్యు సమాచారం .................................................................................36
త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో కృత్రిమ అవయవాలు ......................................................................36
K
కొబ్బరి చెట్టుకు విజయవంతంగా క్లీన్ చేసిన శాస్త్రవేత్తలు .................................................................36
ఒకే మొక్కకు టమాటా, వంకాయ...............................................................................................37
ఇస్రోకు హెచ్ఎఎల్ యంత్రాలు..................................................................................................37
తెలుగులోనూ డిమెన్షియా టూల్ బాక్స్.........................................................................................37
A
హెలికాప్టర్ తోడుగా నీటి జాడ....................................................................................................38
ఐవోడీ సంకేతాలతో 2-8 ఏళ్ల ముందే వర్షపాతం అంచనా .............................................................38
‘తెట్టుఅమాలిక’ పేరుతో కొత్తరకం చింత మొక్కల ఆవిష్కరణ...........................................................38
మగ దోమల రిక్త చరిత్ర.............................................................................................................39
మసకబారిపోతున్న భూగోళం.....................................................................................................39
వ్యవసాయ వ్యర్థాల నుంచి హైడ్రోజన్...........................................................................................40
గర్భస్థ శిశువుల పై కాలుష్య ప్రభావం ..........................................................................................40
జూనోటిక్ వైరస్లను ముందే పసిగట్టే ఏఐ ......................................................................................40
కంటి చూపును రక్షించేలా... హైడ్రోజెల్ లో కార్నియా ....................................................................41
ఆస్టోశాట్ కు ఆరేళ్లు.................................................................................................................41
గుండె జబ్బులను ముందే పసిగట్టే ఉపకరణం ...............................................................................41
రెండు నూతన వంగడాలను రూపొందించిన ఐసీఏఆర్ ...................................................................41
ఆకాశ్ ప్రైమ్ పరీక్ష విజయవంతం ..............................................................................................42
అప్రతిహతంగా సాగుతున్న ‘మంగళ యాన్’.................................................................................42

Team AKS www.aksias.com 8448449709 


6
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

రుతువుల ఆధారంగా అంగారకుడిపై నీటి అన్వేషణ .......................................................................42


కాలుష్య పర్యవేక్షణకు గాల్లో తేలియాడే మైక్రోచిప్ లు.......................................................................42
‘చిరుబొద్ది’లో ఔషధ గుణాలు . ..................................................................................................43
జన్యువుల పనితీరు తగ్గడంతో రుచి కోల్పోతున్న కొవిడ్ రోగులు.........................................................43
ఆవిరవుతున్న తేమ . ................................................................................................................43
అంతరిక్ష వాతావరణ అంచనాలపై సౌర జ్వాలల ప్రభావం...............................................................43
హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో సూడో ఉపగ్రహ తయారీ .........................................................................44
అంతరిక్ష కేంద్రానికి చైనా సరకుల వ్యోమనౌక ..............................................................................44
ఖగోళశాస్త్ర పరిశోధనలకు కొత్తతరం ఉపగ్రహం.............................................................................44
వాతావరణ మార్పుల నుంచి సాగుకు రక్షణ..................................................................................44
‘ఇన్సులాక్‌’ మాలిక్యూల్‌తో గడ్డకట్టని ఇన్సులిన్‌..............................................................................45

S
మలేరియాకు తొలి టీకా............................................................................................................45

6. వార ్తల్లో వ్యక్తు లు............................................................................................46-51


7. ప్రభుత్వ విధానాలు....................................................................................... 52-52
K
16 ఏళ్ల లోపు పిల్లలకు బాల్‌రక్ష................................................................................................52

8. క్రీడలు.........................................................................................................53-61
9. ఇతర అంశాలు............................................................................................ 62-66
A
10. రక్షణ.......................................................................................................... 67-68
11. అవార్డులు....................................................................................................69-75
12. తెలంగాణ................................................................................................... 76-80
13. ఆంధ్రప్రదేశ్..................................................................................................81-82

RNI : AP B 1814786
All Legal Issues Are Subjected To Rajahmundy Juristriction Only

Copyright @ by AKS IAS


All rights are reserved. No part of this document may be reproduced, stored in a retrieval
system or transmitted in any form or by any means, Electronic, Mechanical, Photocopying,
Recording or otherwise without prior permission of AKS IAS.

this Material is for Internal Circulation Only


Team AKS www.aksias.com 8448449709 
7
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

1. భారత రాజ్యాంగం - పరిపాలన


కల్లోలిత ప్రాంతాలుగా అరుణాచల్‌లోని 3 జిల్లాలు కోర్టు అంగీకరించింది. దీంతో ప్రత్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తిరాప్‌, చాంగ్‌లాంగ్‌, లోంగ్‌డింగ్‌ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డురద్దు


చ్కీజిజిల్లాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర ్ణ య ంలో
(ఏఎఫ్‌ఎస్‌పీఏ) మరో ఆరు నెలల పాటు అమల్లో ఉండనుంది.
భాగంగా అక్టోబరు 1వ తేదీ నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు
అందుకు వీలుగా.. ఆ జిల్లాలను ఏఎఫ్‌ఎస్‌పీఏలోని సెక్షన్‌-3
(ఓఎఫ్‌బీ ) రద్దు అమలులోకి రానుంది. దాని పరిధిలో ఉన్న
కింద ‘కల్లోలిత ప్రాంతాలు’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
41 ప్రభుత్వ ఆయుధ కర్మాగారాలు (ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్ట రీ స్‌) ,
ఆయా జిల్లాల్లో విద్రోహ కార్యకలాపాలు చోటుచేసుకుంటున్న 7 నాన్‌ ప్రొడక్షన్‌ యూనిట్ల ను కొత్త గా ఏర్పాటు చేస్తున్న
నేపథ్యంలో, శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించి ఈ నిర్ణయం ఏడు రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం చేయనున్నారు.
తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
కొత్తగా ఏర్పడే ప్రభుత్వ రంగ సంస్థలు
ఈ నెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు వాటిలో
1. మ్యునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌ 2. ఆర్మర్డ్‌ వెహికిల్స్‌

S
ఏఎఫ్‌ఎస్‌పీఏ అమల్లో ఉంటుందని తెలిపింది. నామ్సాయి జిల్లో
లా ని
నామ్సాయి, మహదేవ్‌పుర్‌పోలీసు స్టేషన్ల పరిధిని కూడా కల్లోలిత
ప్రాంతంగా గుర్తించినట్లు నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది.
సెక్షన్‌- 3 కింద కల్లోలిత ప్రాంతాలుగా గుర్తించినవాటిలోనే
నిగమ్‌లిమిటెడ్‌, 3. అడ్వాన్స్డ్‌వెపన్స్‌అండ్‌ఎక్విప్‌మెంట్‌ఇండియా
లిమిటెడ్‌, 4. ట్రూప్‌ కంఫర్ట్స్‌ లిమిటెడ్‌, 5. యంత్ర ఇండియా
లిమిటెడ్‌, 6. ఇండియా ఆప్టెల్‌లిమిటెడ్‌, 7, గ్డ
లై ర్స్‌ఇండియా లిమిటెడ్‌
K
ఏఎఫ్‌ఎస్‌పీఏ అమలుకు వీలుంటుందన్న సంగతి గమనార్హం. ఇవన్నీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే
పనిచేస్తాయి. ఇక ముందు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి,
ఒత్తిడితో డీఎన్‌ఏ పరీక్షలు చేయించలేం
వాహనాలు, రక్షణ ఉత్పత్తులు, రక్షణేతర ఉత్పత్తులన్నీ ఈ
డీ ఎ న్ ‌ఏ ప రీ క్ష లు చే యిం చు కో వా ల ని ఒ త్తి డి సంస ్థ ల పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక ్ట రీ
తీసుకురాలేమని, అలా చేయడం వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత
A
బోర్డు యాజమాన్యం, నియంత్రణ, నిర్వహణ బాధ్యతలు, ఈ
హక్కును హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. బోర్డు పరిధిలోని 16 ఉత్పత్తి కేంద్రాలకు చెందిన మిగులు
ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఏదో యథాలాపంగా ఈ పరీక్ష భూములు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆర్డి నె న్స్ కు బదిలీ అవుతాయి.
చేయించుకోవాలని ఆదేశించలేమంది. వారసత్వ నిరూపణకు ఇప్పటివరకు ఆర్డి నె న్స్ ఫ్యాక్ట రీ బోర్డు పరిధిలో ఉన్న
ఇతర ఆధారాలున్నప్పుడు డీఎన్‌ఏ పరీక్ష జరిపించుకోవాలని ప్రొడక్షన్‌, నాన్‌ ప్రొడక్షన్‌ యూనిట్ల పరిధిలో గ్రూప్‌ ఏ, బీ, సీ
కోర్టు ఆదేశాలు ఇవ్వలేదని న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ ఉద్యోగులందర్నీ మూకుమ్మడిగా ఈ కొత్త ప్రభుత్వరంగ సంస్థల్లోకి
రెడ్డి, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బదిలీచేస్తారు. ఈ ఉద్యోగుల సర్వీస్‌నిబంధనలను ఆయా సంస్థలు
కేసు పూర్వపరాల్లోకి వెళ్తే... తాను త్రిలోక్‌ చంద్‌ గుప్త, దేనికది ప్రత్యేకంగా రూపొందించుకుంటాయి. ఉద్యోగులకు ఒక
సోనాదేవిల కుమారుడినని, ఆస్తిలో తనకూ వాటా ఉందని ఆకర్షణీయమైన ప్యాకేజీ ప్రకటిస్తారు. అప్పటివరకు ఉద్యోగులంతా
అశోక్‌ కుమార్‌ అనే వ్యక్తి దావా వేశాడు. ఆ దంపతులకు తాము ఆయా సంస్థల్లో డిప్యుటేషన్‌మీద పనిచేస్తున్నట్లుగా భావిస్తారు.
ముగ్గురం కుమార్తెలం మాత్రమే ఉన్నామని, అశోక్‌కుమార్‌కు అప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సర్వీసు నిబంధనలే
సంబంధం లేదంటూ ప్రత్యర్థులైన వారు వాదించారు. కుమారుడినని వర్తిస్తాయి. పదవీ విరమణ చేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల
నిరూపించుకోవడానికి డీఎన్‌ఏ పరీక్షలు జరిపించుకునేలా పింఛను చెల్లింపు బాధ్యతలను రక్షణ శాఖే చూసుకుంటుంది.
ఆదేశించాలని ట్రయల్‌కోర్టులో దరఖాస్తు చేశారు. అయితే తాను కొత్త నిబంధనల ప్రకారం మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్‌
ఆ పరీక్ష చేయించుకోనని, కుమారుడినని నిరూపించుకోవడానికి ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌లెర్నింగ్‌... ఆర్మర్డ్‌వెహికిల్స్‌నిగమ్‌లిమిటెడ్‌కు బదిలీ
ఇతర పత్రాలు ఉన్నాయని చెప్పారు. ఆయన వాదనను ట్రయల్‌ అవుతుంది. అలాగే ఈ సంస్థకు చెందిన మిగులు భూమి డైరెక్టరేట్‌

Team AKS www.aksias.com 8448449709 


8
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ఆఫ్‌ ఆర్డ్‌నెన్స్‌ (కో-ఆర్డినేషన్‌ అండ్‌ సర్వీసెస్‌)కు దక్కుతుంది. భారత సైన్యం 2019లో 114 ధనుష్‌శతఘ్నులకు ఆర్డర్‌ఇచ్చింది.
అప్పటి నుంచి నేటి వరకు కేవలం 12 శతఘ్నులను మాత్రమే
220 ఏళ్ల ప్రస్థానం
సరఫరా చేసింది. కనీసం ఒక రెజిమెంట్ ఏర్పాటు చేయాలన్నా
ఏమిటీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌..
18 శతఘ్నులు అవసరం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
భారత రక్షణ రంగంలో అత్యంత పురాతన, అతిపెద ్ద
ప్రమాదాలు కూడా ఎక్కువే..
సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ (ఆయుధ కర్మాగార మండలి).
ఈ ఏడాది ఫిబ్రవరి 23న జమ్ముకశ్మీర్‌లో ని అక్నూర్‌
1712లో డచ్‌కు చెందిన ఓస్టెండ్‌కంపెనీ తొలిసారి ఇషాపూర్‌లో
సెక్టార్‌లో 105 ఎంఎం ఫీల్డ్‌గన్‌( ఫిరంగి వంటిది)తో లైవ్‌
గన్‌పౌడర్‌ కర్మాగారం ఏర్పాటు చేసింది. 1987లో బ్రిటిష్‌ వారు
ఫైరింగ్‌ డ్రిల్‌ జరుగుతోంది. హఠాత్తుగా అది పేలిపోయింది..
అక్కడే మరో కర్మాగారం ఏర్పాటు చేశారు. 1791లో ఇది
దాని శకలాలు ముగ్గురు సైనికులను తాకాయి. వారిలో
ఉత్పత్తిని ప్రారంభించింది. 1801లో కోల్‌కత్తాలోని కోసీపోర్‌లో
గ న ్న ర్ ‌గా ప ని చే స్తు న ్న స యా న్ ‌ ఘో ష్ ‌ అ క ్క డి క క ్క డే
గన్‌క్యారేజీ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ ఉంది.
క న్ను మూ శా డు . మ రో ఇ ద ్ద రు తీ వ్ రం గా గా య ప డ్డా రు .
ఇలా మెల్లగా విస్తరిస్తూ ప్రస్తుతం భారత్‌లో 41 ఆర్డినెన్స్
మరో నెలలో రాజస్థాన్లో
‌ ని పోఖ్రాన్‌ఫైరింగ్‌రేంజిలో ఇదే
ఫ్యాక్టరీలు ఏర్పాటు అయ్యాయి. దీంతోపాటు తొమ్మిది శిక్షణ

S
సంస్థలు, మూడు రీజనల్‌ మార్కెటింగ్‌ సెంటర్లు, ఐదు రీజనల్‌
కంట్రోలర్స్‌ ఆఫ్‌ సేఫ్టీలు ఉన్నాయి. దీనిలో మొత్తం 70వేల
మందికిపైగా పనిచేస్తున్నారు. ఈ సంస ్థ ల వార్షి క టర్నోవర్‌
రూ.19వేల కోట్లు. ఇది డిపార్ట్మెంట్‌ఆఫ్‌డిఫెన్స్‌కింద పనిచేసింది.
రకమైన ఫిరంగితో జవాన్లు కాల్పులు సాధన చేస్తుండగా.. ఒక తూటా
ఆ ఫిరంగిలోనే పేలింది. దీంతో బీఎస్‌ఎఫ్ జవాను సతీష్‌కుమారు
కన్నుమూశాడు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.ఈ
రెండు ఘటనల్లో వాడిన మందుగుండును ప్రభుత్వ రంగానికి
K
చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కర్మాగారాల్లో తయారు చేశారు.
కార్పొరేటీకరణ ఎందుకు..?
సైన్యం అంతర్గత నివేదికల ప్రకారం 2014-2019 వరకు
రక్షణ రంగంలో సంస్కరణలపై 2000 సంవత్సరం నుంచి
ఈ సంస్థ తయారు చేసిన ఆయుధాల కారణంగా 400కు పైగా
ప్రభుత్వం నాలుగు కమిటీలను నియమించింది. వీటిల్లో మూడు
ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
కమీటీలు ఓఎఫ్‌బీ ప్రైవేటీకరణకు ఓటువేశాయి. ఒక కమిటీ
A
దాదాపు రూ.903 కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సొమ్ముతో
వ్యతిరేకించింది. టీకేఎస్‌నాయర్‌కమిటీ (2000), విజయ్‌కేల్కర్‌
దాదాపు 100 శతఘ్నులను కొనుగోలు చేయవచ్చు. కానీ, ఓఎఫ్‌బీ
కమిటీ (2005), వైస్‌ అడ్మిరల్‌ రామన్‌ పూరి కమిటీ (2015)
మాత్రం ఈ ప్రమాదాల్లో కేవలం 19శాతం మాత్రమే తమ ఆయుధాల
లు కార్పొరేటీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. కానీ, లెఫ్టినెంట్‌
వల్ల జరిగాయని చెబుతోంది. ఉత్పత్తి రంగంలోని పరిశ్రమలకు
జనరల్‌ డీబీ షెటక్కర్‌ కమిటీ మాత్రం వ్యతిరేకించింది. అన్ని
నాణ్యత విషయంలో బాధ్యత ఉండాలని ప్రభుత్వం భావించింది.
ఫ్యాక్టరీలకు తరచూ ఆడిటింగ్లు నిర్వహించి మెరుగు పర్చవచ్చని
ఈ ఏడాది జూన్‌1 6న మంత్రి వర్గం ఆమోదముద్ర పడింది.
సూచించింది. దీంతో ప్రభుత్వం కార్పొరేటీకరణ వైపు మొగ్గింది.
మిలటరీ స్కూళ్లు,కళాశాలల్లో బాలికలకు ప్రవేశం
విమర్శలు:
మిలటరీ స్కూళ్లు , కళాశాలల్లో బాలికలకు ప్రవేశం
• భారత్‌లో ని భద్రతా దళాలు వాడే అత్యధిక శాతం
కల్పించేందుకుకేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నేషనల్ డిఫెన్స్
ఆయుధాలు ఓఎఫ్‌బీ నుంచే తయారై వస్తాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ
అకాడమీ పరీక్షల్లోబాలికలకు వచ్చే ఏడాది నుంచి అనుమతించాలని
బోర్డ్‌ పనితీరుపై విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వ
కేంద్ర రక్షణమంత్రిత్వశాఖనిర్ణయించింది. రక్షణ మంత్రిత్వశాఖ
రక్షణ విభాగంలో ఒకటిగా పనిచేసి.. దళాలకు సరఫరాదారుగా
నడు పు తు న్న నే ష నల్ డిఫె న్ స్అకా డ మీ తోపాటు రా ష్ట్రీయ
వ్యవహరిస్తోంది. దీనికి నేరుగా దళాలు ఆయుధ, మందుగుండు
ఇండియన్ మిలటరీ స్కూళ్లలో బాలికలకు అడ్మిషన్లుఇవ్వాలని
ఆర్డరను
్ల ఇస్తాయి. సరఫరాపై షరతులతో కూడిన ఒప్పందాలు ఏమీ
ని ర ్ణయిం చా రు . బా లి క ల కు ప్ర వే శ ం క ల ్ప ించేం దు కు
ఉండవు. దీంతో సరఫరాలో భారీగా జాప్యం జరుగుతోంది. నాణ్యత
వీలుగా సైనికకళాశాలల్లో సీట ్ల సంఖ్యను దశలవారీగా
కూడా అత్యంత నాసిగా ఉంటోందని దళాలు గగ్గోలు పెడుతున్నాయి.

Team AKS www.aksias.com 8448449709 


9
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ప ెం చ ను న్నా రు . ద ీం తో పా టు సై ని క స్ కూ ళ్ లు , క ళా శా ల ల్లో అటవీశాఖకు ప్రస్తుత నికర విలువ(ఎన్‌పీవీ), అటవీకరణ
అదనంగా వసతి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. కోసం పరిహారం(సీఏ) చెల్లింపుల అవసరం ఉండదు.
నిజానికి ఈ చట్టానికి 1988లో తొలిసారి సవరణలు చేశారు.
వచ్చేఏడాది నుంచి అన్ని రాష్ట్రా లు , కేంద్రపాలిత
ప్రాంతాలకు చెందిన బాలికలుపరీక్ష రాసేందుకు సన్నద్ధమవ్వాలని అ ప ్ప ట్లో ప్రా జె క్ టు లు , ఇ త ర త్రా ప ను ల కు అ ట వీ
ర క్ష ణ మ ం త్రి త ్వ శా ఖ సూచించింది . మొ ద టి వి డ త గా అనుమతులను తప్పనిసరిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఎన్నిసార్లు
మిలటరీ కళాశాలల్లో సీట ్ల సంఖ్యను 250 నుంచి 300కు సవరణలకు ప్రయత్నించినా..రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాలతో
ప ెం చా ల నిని ర ్ణయిం చా రు . సై ని క స్ కూ ళ్ లు , క ళా శా ల ల్లో ముందడుగు పడలేదు. తాజాగా సవరణలప్రతిపాదనలతో
బాలికల ప్రవేశానికి వచ్చే ఏడాదిజూన్ నెలలో ఎంట్రెన్స్ పరీక్ష కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదాను రూపొందించింది. దాన్ని
నిర్వహిస్తా మ ని రక్షణమంత్రిత్వశాఖ తెలిపింది.రెండో దశలో కేంద్రపర్యావరణ, అటవీ శాఖ వెబ్‌సై ట్‌లో పొందుపరిచింది.
సీట్ల సంఖ్యను 300 నుంచి 350కు పెంచాలని నిర్ణయించారు. ప్రజలు, రాష్ట్రాల నుంచిఅభిప్రాయాలు, అభ్యంతరాలకు 15 రోజుల
గడువు ఇచ్చింది. ఆ తర్వాత.. ఆయా వర్గాలనుంచి వచ్చే సలహాలు,
వ్యర్థ జలాల తరలింపునకు కొత్త విధానం
సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను పరిగణనలోకితీసుకుని,
చెన్నై మహానగరంలో వ్యర్థ జలాలను తరలించేందుకు తుది ముసాయిదాను రూపొందించనుంది. ఆ తర్వాత కేబినెట్‌,

బృందం ఒక సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది.

S
‘ సి టీ ఆ ఫ్ ‌ 1 0 0 0 టాం క్ స్ ‌’ అ నే పే రు తో ఏ ర్ పా టై న

ఈ విధానాన్ని ఇప్పటికే స్థానిక మాంబాళంలోని లిటిల్‌ఫ్లవర్‌


పార్లమెంట్‌, రాష్ట్రపతి ఆమోదాలతో సవరణల చట్టం అమల్లోకి
వస్తుంది. ఇంకా ఈముసాయిదాలో ఉన్న ముఖ్యాంశాలు..

ఇ ప ్ప టి వ ర కు జూ పా ర్ క్‌లు , స ఫా రీ లు , అ ట వీ
K
కాన్వెంట్‌ ఏరియాలో అమలు చేయగా ఇది విజయవంతమైంది. శిక్షణ కేంద్రాలుఅటవీయేతర కేటగిరీలో ఉన్నాయి. దీని
అలాగే, భవిష్యత్‌లో చెన్నై నగరంలో ఉత్పన్నమయ్యే నీటి కొరతను వల్ల వీటిని ఏర్పాటు చేసినప్పుడుఅటవీశాఖకు పరిహారం
పరిష్కరించే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తక్షణ, స్వల్ప, చెల్లించడం అనివార్యమవుతోంది. తాజా ప్రతిపాదనల్లో
దీర్ఘకాల విజన్‌ను అమలు చేయనుంది. ఈ బృందంలో ఓఓజడ్‌ఈ వీ టి ని అ ట వీ కే ట గి రీ గా గు ర్తిం చా ల ని ని ర ్ణయిం చా రు
అర్కిటెక్ ట్ స్ ‌, మద్రాస్‌ టెర్రస్‌, కేర్‌ ఎర్త్‌ ట్రస్ట్‌, ఐఐటీ మద్రాస్‌,
కొత్తగా అటవీ సంరక్షణ చట్టంలో ఏడాది వరకు సాధారణ
A
బయోమ్యాట్రిక్స్‌వాటర్‌, ఐఆర్‌డీసీయూసీ, ఉరవుగల్‌సోషల్‌వెల్ఫేర్‌
ఖైదు, జరిమానాల విధింపు వంటి శిక్షలను అమల్లోకి తీసుకువస్తారు
ట్రస్ట్‌, పేపర్‌మేన్‌ ఫౌండేషన్‌, గోథీ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. ఈ
సంస్థలన్నీ కలిసి చెన్నై నగర వ్యాప్తంగా వర్షపు నీటిని సేకరించే శి క్ష ల లో భా గ ం గా నింది తు ల తో మ ంచి ప ను లు
నిమిత్తం వాటర్‌ బ్యాలెన్స్‌ మోడల్‌ను అమలుచేయనున్నారు. చే యి స్ తా రు . అ ం టే . . అ డ వు ల్లోని చె ట ్ల ను న రి కి వే సి న
వారిని అటవీకరణలో భాగస్వామ్యం చేయడం వంటివి..!
దేశ భద్రతతో ముడిపడ్డ ప్రాజెక్టులకు..
అటవీ అనుమతులు అక్కర్లేదు రాష్ట్రాల్లో వివాదాస్పదమవుతున్న 'సీఎస్‌' నియామకం
అఖిల భారత సర్వీసుల్లో...ఐఏఎస్‌ అధికారులకు ఉన్న
అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేయాలని
ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా.. దేశ భద్రతతో
310లో వీరి ప్రస్తావన స్పష్టంగా ఉంది. దేశ పాలనలో అత్యంత
ముడిపడి ఉన్న ప్రాజెక్టు లు , దేశ సరిహద్దు ల్లో వనరుల
కీలకమైన 'కార్యనిర్వాహక శాఖ'ను చూసేది ఐఏఎస్‌లే. కేంద్రంలో
కల్పనకు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను అటవీ శాఖ
కార్యనిర్వాహక శాఖకు నేతృత్వం వహించేది ప్రధాని, రాష్ట్రంలో
అనుమతుల నుంచి తప్పించాలని కేంద్రం సంకల్పించింది.
సీఎం...వీరి ఆదేశాల్ని అమలుజేసేది ఐఏఎస్‌లే. రాష్ట్రాల్లో జిల్లా
అదేవిధంగా ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1980కి కలెక్ట ర ్ల ను , 24శాఖల కార్యదర్శులను..అజమాయీషీ చేసే
ముందు రైల్వే, హైవే సంస్థలు, ప్రజా పనుల విభాగం(పీడబ్ల్యూడీ) కీలకమైన స్థా న ం 'చీఫ్‌ సెక్రటరీ'(సీఎస్‌) . అత్యంత సీనియర్‌
సేకరించిన భూములను కూడా అటవీ కేటగిరీ నుంచి తప్పించాలని ఐఏఎస్‌ అధికారిని సీఎస్‌గా రాష్ట్ర సీఎం ఎంపిక చేయాలి.
నిర్ణయించింది. అంటే.. ఇకపై ఆయా సంస్థలు చేసే అభివృద్ధికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 310, అఖిల భారత సర్వీస్‌

Team AKS www.aksias.com 8448449709 


10
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
నిబంధనలు కూడా అదే చెబుతున్నాయి. విచిత్రం ఏంటంటే.. చైర్‌పర్సన్‌రాజీవ్‌దైయాను సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించింది.
నిబంధనల ప్రకారం ఎక్కడా సీఎస్‌ఎంపిక జరగటం లేదు. ప్రత్యక్ష
కోర్టు ల ను నిందించినందుకు రూ.25లక్షలు డిపాజిట్‌
ఉదాహరణ తాజాగా జరిగిన పంజాజ్‌ సీఎస్‌ నియామకమే! ఆ
చేయాలని కోర్టు గతంలోనే ఆదేశించింది. అయినా ఆయన
రాష్ట్రంలో అమరీందర్‌సింగ్‌పదవి నుంచి దిగిపోయి..మరో సీఎం
పట్టించుకోలేదు. ఇది కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని జస్టిస్‌
రాగానే..ఆయకు ఇష్టుడైన ఐఏఎస్‌కు సీఎస్‌ పదవి కట్టబెట్టారు.
సంజరు కృష్ణ కౌల్‌, ఎం ఎం సుందరేష్‌లతో కూడిన సుప్రీం
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రా ల్లో సీఎస్‌ ఎంపిక ధర్మాసనం చెప్పింది. ఆ మొత్తాన్ని ల్యాండ్‌రెవిన్యూ బకాయిల ను
నిబంధనల ప్రకారమే జరిగేది. చాలా సీనియర్‌మోస్ట్‌ అధికారిని రాబట్టుకునే తరహాలోనే ఆయన ఆస్తుల నుంచి రాబట్టా లని సుప్రీం
సీఎస్‌గా నియమించేవారు. ఈ ఆనవాయితీని (2011లో) కోర్టు ఆదేశించింది.' కోర్టు ధిక్కార నేరానికి పాల్పడేవారిని శిక్షించే
తమిళనాడు సీఎం జయలలిత పక్కకు పెట్ట డ ం ఓ ట్రెండ్‌గా అధికారం కోర్టుకు ఉంది. రాజ్యాంగం కల్పించిన ఈ అధికారాన్ని
మారింది. ఇతర రాష్ట్రాలకూ పాకింది. 1981, 82, 83, 84 చట్ట సభలు సైతం లాక్కోజాలవు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఐఏఎస్‌ బ్యాచ్‌లను కాదని, 22మంది సీనియర్‌ అధికారులను
24 వారాల తర్వాతా గర్భస్రావానికి అనుమతి
పక్కకుపెట్టి..1985 బ్యాచ్‌ఐఏఎస్‌అధికారి పి.రామమోహన్‌రావును
సీఎస్‌గా జయలలిత నియమించటం వివాదాస్పదమైంది. 2011- అసాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చిన మహిళలు 24

S
16వరకు ఆయన సీఎస్‌గా కొనసాగారు. ఈ ఏడాది జూన్‌లో
పశ్చిమ బెంగాల్‌లోనూ ఇలాంటిదే జరిగింది. 9మంది సీనియర్‌
ఐఏఎస్‌ల ను కాదని హెచ్‌.కె.ద్వివేదిని సీఎం మమతా బెనర్జీ
ఎంపికచేశారు. తాజాగా పంజాబ్‌లో నూ పునరావృతమైంది.
వారాల తర్వాత కూడాగర్భస్రావం చేయించుకునేందుకు కేంద్రం
అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్య
మండలి ప్రత్యేక అనుమతితో ఇద్దరు వైద్య నిపుణులఆధ్వర్యంలో
అబార్షన్‌ చేయించుకునే వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
K
గర్భస్రావానికి ఇదివరకు ఉన్న 20 వారాల గడువును పెంచింది.
పంజాబ్‌లో ప్రకాశ్‌సింగ్‌బాదల్‌హయాం నుంచి వివాదం
మొదలైంది. 1997లో సీనియార్టీ నిబంధనలు పక్కకుపెట్టి లైంగిక దాడికిగురైనవారు, అత్యాచార బాధితులు,
సీఎస్‌ను నియమించటం మొదలైంది. అదే ఆనవాయితీని కెప్టెన్‌ రక్త సంబంధంగల (ఇన్‌సెస్ట్‌)వారితో గర్భందాల్చినవారు,
అమరీందర్‌ సింగ్‌ కూడా అనుసరించారు. మార్చి 2017లో మైనర్లు, గర్భం దాల్చిన సమయంలో వితంతువులైనవారు/
A
అధికారం చేపట్టినప్పుడు తనకు నచ్చిన అధికారికి సీఎస్‌ పదవి విడాకులుతీసుకున్నవారు, దివ్యాంగులు, మతి స్థిమితం లేనివారు,
కట ్ట బె ట్టారు. నేడు చరణ్‌జి త్‌ సింగ్‌ చన్నీ సీఎంగా వచ్చాక, గర్భం కారణంగా తల్లిప్రాణాలకు ముప్పు అని తేలినవారు,
సెప్టెంబర్‌ 23న ఆయన నియమించిన సీఎస్‌ అత్యంత సీనియర్‌ ఒకవేళ కాన్పు జరిగినా బిడ ్డ తీవ్రమైనశారీరక, మానసిక
కాదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ సీఎస్‌ ఎంపిక నిబంధనల సమస్యలతో ఇబ్బందిపడే అవకాశం ఉందని తేలినప్పుడు
ప్రకారం జరగటం లేదు. తనకు అత్యంత విశ్వసనీయుడైన గర్భస్రావం చేయించుకునేందుకు కేంద్రం అనుమతించింది.
అధికారికి సీఎం బాధ్యతలు అప్పగించొచ్చునేమోగానీ, 'సీఎస్‌' వైద్యపరమైన కారణాలతో చేసేఅబార్షన్ల కోసం తాజా నిబంధనలు
వంటి ఉన్నతాధికారి హోదా నిబంధనల ప్రకారమే జరగాలని రూపొందించింది.
రాజకీయ విశ్లే ష కులు చెబుతున్నారు. నిజాయితీ, పక్షపాతం 24 వారాలు దాటితే..
లేకుండుట..మొదలైనవి పరిగణలోకి తీసుకోవాలని వారు అన్నారు.
24 వారాల తర్వాత గర్భస్రావం చేయించుకోవాలంటే
కోర్టును ధిక్కరిస్తే శిక్ష తప్పదు రాష్ట్రా లు ఏర్పాటు చేసే వైద్యమండలి అనుమతి తీసుకోవాలి.
అలాంటి గర్భస్రావం వల్ల ప్రాణాలకు ముప్పులేదనినిర్ధారించుకున్న
ధిక్కారంపై కోర్టులకు ఉన్న అధికారం తిరుగు లేనిదని, దీనిని
తర్వాతే అనుమతి లభిస్తుంది. నివేదికలను పరిశీలించిగర్భస్రావానికి
చట్టసభలు సైతం లాక్కోలేవని సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు
అ ను మ తిం చా లా ? లే దా ? అ నే ని ర ్ణ యా న్ ని మూ డు
చేసింది. న్యాయమూర్తుల పైన, కోర్టు సిబ్బందిపైన బురద జల్లుతూ పదే
రోజుల్లోపేవెలువరించాలి. 9 వారాల నుంచి 20 వారాల్లోపు
పదే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు (పిల్స్‌) వేస్తూ కోర్టు సమయాన్ని
అబార్షన్‌కు ఒక రిజిస్టర్మెడికల్‌
డ్‌ ప్రాక్టీషనర్‌అనుమతిస్తే సరిపోతుంది.
హరిస్తున్నారన్న కేసులో ఎన్‌జిఓ సంస్థ 'సూరజ్‌ ఇండియా ట్రస్ట్‌'
20 నుంచి 24 వారాల మధ్యనైతేఇద్దరి అభిప్రాయం అవసరం.

Team AKS www.aksias.com 8448449709 


11
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

2. ఆర్థిక వ్యవస్థ
దేశంలో 41 ఉత్తమ పారిశ్రామిక పార్కులు సుల్తాన్‌పుర్‌జనరల్‌, మెడికల్‌డివైజెస్‌పార్కు, మడికొండ, తూప్రాన్‌
ఇండస్ట్రియల్‌ పార్కులు, టీఎస్‌ఐఐసీ జడ్చర్ల స్థానం పొందాయి.
కేంద్రవాణిజ్యశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌
ప్రమోషన్‌ఆఫ్‌ఇండస్ట్రీ అండ్‌ఇంటర్నల్‌ట్రేడ్‌(డీపీఐఐటీ) ప్రకటించిన ప్రత్యేకఆర్థిక మండళలో
్ల 13 లీడర్లుగా నిలవగా, అందులో
ఇండస్ట్రియల్‌ పార్కురేటింగ్స్‌ సిస్టం-2.0లో 41 పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్‌ నుంచిబ్రాండిక్స్‌ ఇండియా అపెరెల్‌ సిటీ, రామ్‌కీ
పార్కులు ఉత్త మ పనితీరు కనబరిచి, లీడర్లుగా నిలిచాయి. ఫార్మాసిటీ ఇండియా, శ్రీసిటీసెజ్‌ స్థా న ం దక్కించుకున్నాయి.

ఈ జా బి తా లో ద క్షి ణా ది నుంచి శ్రీ సి టీ ఒ క ్క టే ఛాలెంజర్లవిభాగంలో 19 సెజ్‌లు నిలవగా, అందులో ఏపీ


స్థానందక్కించుకొంది. నుంచి అపాచీ, డాక్టర్‌రెడ్డీస్‌ఏపీఐస్‌, ఫార్మాస్యూటికల్స్‌, హెటిరో
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, విశాఖపట్నం సెజ్‌ చోటు సంపాదించుకున్నాయి.
ఇందులో పారిశ్రామిక పార్కులు, సెజ్‌లు కల్పిస్తున్న
మౌలిక సదుపాయాలు, వ్యాపారపరంగా ఇస్తున్న మద ్ద తు , యా స ్పై ర్ స్ ‌వి భా గ ం లో 1 7 సె జ్ లు
‌ ని ల వ గా ,
పర్యావరణం, భద్రతాపరంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి బీపీసెజ్‌, దివీస్‌ ఫార్మా, ప్యారీ
వాటికి స్థానం కల్పించారు.

S
దాదాపు లీడర్ల జాబితాలోని పార్కులతో సమానమైన
పనితీరు కనబరుస్తున్నా, వాటికంటే కాస్త తక్కువస్థా యి లో
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఐటీసెజ్‌ హిల్‌ 2, 3,
నాయుడుపేట సెజ్‌లు స్థానం పొందాయి. తెలంగాణ నుంచిఫ్యాబ్‌
సిటీ ఎస్‌పీవీ, జడ్చర్ల సెజ్‌లు చోటు దక్కించుకున్నాయి.
K
ఉన్నవాటిని ఛాలెంజర్లుగా గుర్తించారు.భవిష్యత్తులో చాలా అధికంగా ఖాళీస్థలం ఉన్న పార్కుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని
మార్పులు చేసుకొని, పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన పరవాడ, ఎర్రమంచి, గాజులమండ్యం ఉన్నాయి.
వాటినియాస్పైరర్లు అని రేటింగ్‌ఇచ్చారు. అ త్యు త ్త మ ప ని తీ రు క న బ రు స్తు న ్న ప్రై వే టు
ఇ ం దు లో లీ డ ర ్ల లో 4 1 , ఛా ల ెం జ ర ్ల లో 9 0 , ఇండస్ట్రియల్‌ పార్కుల్లో శ్రీసిటీ, ప్రైవేటు సెజ్‌ల లో బ్రాండిక్స్‌,
A
యాస్పైరర్లలో 185 పార్కులు చోటు సంపాదించుకున్నాయి. డాక్ట ర్ ‌ రెడ్డీస్‌, హెటెరో, రామ్‌కీ , శ్రీసిటీ సెజ్‌లు నిలిచాయి.

లీడర్లుగా నిలిచిన 41 పార్కుల్లో నాలుగు ఉత్త ర రేటింగ్స్‌కో సం దేశవ్యాప్తంగా ఉన్న 449 పార్కులు,
జో న్ ,‌ ఒ క టి ద క్షి ణ జో న్ ‌ నుంచి చో టు దక్కిం చు కో గా , ఎస్‌ఈజడ్‌లను నామినేట్‌ చేశారు.ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి
మిగిలినవన్నీ మహారాష్ట్ర, రాజస్థా న్ ‌ల నుంచే ఉన్నాయి. 18 పారిశ్రామిక పార్కులు, 14 సెజ్‌లు, తెలంగాణనుంచి 19
పారిశ్రామిక పార్కులు, రెండు సెజ్‌లు నామినేట్‌ అయ్యాయి.
ఛాలెంజర్లుగా జాబితాలో నిలిచిన 90 సంస్థల్లో తెలంగాణలోని
ఫైనాన్షియల్‌డిస్ట్రిక్ట్‌ఐటీ పార్కు, హైదరాబాద్‌నాలెడ్జ్‌సిటీ, హైటెక్‌ పారిశ్రామికఅవసరాల కోసం ఏపీలో 6,637.55
సిటీలోనిఐటీ పార్కు మాదాపూర్‌ చోటు సంపాదించుకున్నాయి. హెక్టార్లు, తెలంగాణలో 2,017.70 హెక్టార్లభూమి అందుబాటులో
ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అన్నింటికంటేఅత్యధికంగా
యాస్పైరర్ల జాబితాలో 185 పార్కులు నిలవగా అందులో
తమిళనాడులో 21,456 హెక్టార్లు అందుబాటులో ఉన్నట్ లు
ఆంధ్రప్రదేశ్‌లో ని బ్లాక్‌- ఎఫ్‌, బొబ్బిలి గ్రోత్‌స ెంటర్‌, ఐడీఏ-
తెలిపింది. పరిశ్రమలకు అందుబాటులో ఉన్న మొత్తం స్థలంలో
పరవాడ, ఐడీపీ కడప, ఐపీ అత్తివరం, ఐపీ ఐసీ పూడి,
83% పశ్చిమ, దక్షిణాదిరాష్ట్రా ల్లో నే ఉన్నట్ లు పేర్కొంది.
నాయుడుపేట, పైడిభీమవరం, గంభీరం, అమ్మవారిపల్లి, ఎర్రమంచి,
గాజులమండ్యం ఇండస్ట్రియల్‌పార్కులు, మంగళగిరి ఐటీపార్కు, జల విద్యుత్తు ప్రాజెక్టుల మౌలిక వసతులకు ఆర్థికసాయం
పెద్దాపురం యూడీఎల్‌, స్ట్
టే ‌ఫుడ్‌పార్కు, వికృతమాల ఈఎంసీ-2లు
జల విద్యుత్తు ప్రాజెక్టు ల అనుసంధానానికి నిర్మించే
నిలిచాయి. తెలంగాణ నుంచి ఆదిభట్ల ఏరోస్పేస్‌సెజ్‌, చందన్‌వెల్లి,
రహదారులు, వంతెనల నిర్మాణానికి బడ్జెట్‌మద్దతు ఇవ్వాలని కేంద్రం
ఈసిటీ సెజ్‌, హార్డ్‌వేర్‌పార్కు, బండమైలారం ఐపీ ఆగ్రోప్రాసెసింగ్‌
నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
పార్కు, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు, ఐపీ మన్‌కల్‌, రాంపుర్‌,

Team AKS www.aksias.com 8448449709 


12
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
జల విద్యుత్తు ప్రాజెక్టుల కోసం నిర్మించే మౌలిక వసతుల సంస్థలు, పౌరులు మాత్రం ప్రభుత్వఅనుమతి ద్వారానే భారత్‌లో
వ్యయాన్ని తగ్గించి, వినియోగదారులపై కేవలం విద్యుదుత్పత్తికి పెట్టు బ డులు పెట్టాల్సి ఉంటుంది. టెలికాం సంస ్థ ల బ్యాంక్‌
సంబంధించిన ఖర్చు భారాన్నే మోపేందుకు వీలుగా ఈ పథకాన్ని గ్యారెంటీల మొత్తాన్ని 80 శాతం తగ్గిస్తూ టెలికాం విభాగం (డాట్‌)
అమలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ పేర్కొంది. ఆదేశాలు జారీ చేసింది.

అ న్ ని ప్రా జె క్ టు ల కూ గ ం ప గు త ్త గా కా కుం డా . . గతంలో కూడా టెలికాంలోకి 100 శాతం ఎఫ్‌డీ ఐకి


ప్రాజెక్టుల వారీగా (కేస్‌ టు కేస్‌ బేసిస్‌) అమలు చేయన్నట్లు అనుమతిఉన్నా, 49 శాతం వరకే నేరుగా అవకాశం ఉండేది.
తెలిపింది. 2019 మార్చి 8వ తేదీ తర్వాత నిర్మాణం మొదలైన టెలికాం మౌలిక వసతుల సంసలు
్థ సహా అన్ని రకాల టెలికాం సేవల్లోకి
ప్రాజెక్టు ల కు మాత్రమే దీన్ని వర్తింపజేయనున్నట్ లు పేర్కొంది. ఇప్పుడు 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తారని ప్రజా ఆస్తుల
నిర్వహణ, పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) తెలిపింది.
ప్రతి ప్రాజెక్టును ప్రభుత్వ పెట్టుబడుల మండలి (పీఐబీ), కేంద్ర
ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌కమిటీ (సీసీఈఏ) పరిశీలించి ఆమోదముద్ర యూనిఫైడ్‌యాక్సెస్‌సర్వీసెస్‌(యూఏఎస్‌ఎల్‌) పరిధిలోని
వేసిన తర్వాత కేంద్ర విద్యుత్తు శాఖ ఈ గ్రాంట్లు మంజూరు చేస్తుంది. టెలికాం లైసెన్సులు, యూనిఫైడ్‌లైసెన్సుల విభాగంలోని టెలికాం
సంస్థలు సమర్పించే బ్యాంక్‌గ్యారెంటీలను 80 శాతం తగ్గిస్తూ డాట్‌
200 మెగావాట్ల వరకు విద్యుత్తు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుకు
ఆదేశాలు జారీ చేసింది. ఇందువలb
్ల భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌
మెగావాట్‌కు గరిష్ఠంగా రూ. 1.50 కోట్లు, 200 మెగావాట్లకుపైన

S
ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులకు ఒక్కో మెగావాట్‌కు రూ. 1
కోటి ఇస్తారు. 25 మెగావాట్లకుపైన ఉన్న అన్ని పెద్ద ప్రాజెక్టులకూ
ఈ పథకం వర్తిస్తుంది.
జియో, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ఇంటర్నెట్‌
సేవలు అందించేందుకు లైసెన్స్‌ ఉన్న టాటా కమ్యూనికేషన్స్‌,
అత్రియా కన్వర్జ న్ స్‌ టెక్నాలజీస్‌ వంటి సంస్థ లు బ్యాంకుల్లో
K
ఉంచాల్సిన నగదు మొత్తాలు భారీగా తగ్గుతాయి.
డ్యామ్‌, పవర్‌హౌస్‌లను అనుసంధానం చేసే రహదారులు,
పర్ఫామెన్స్‌బ్యాంక్‌గ్యారెంటీ కింద ఇప్పటివరకు రూ.220
వంతెనల నిర్మాణం కోసం ఈ ప్రయోజనం వర్తింపజేస్తారు. ఇప్పటికే
కోట్లు ఉంచాల్సి వచ్చేది. ఇకపై రూ.44 కోట్లు సరిపోతాయి. సేవలు
ఉన్న రహదారులు, వంతెనలను పటిష్ఠపరిచేందుకు, విస్తరణకు
అందించే ఒక సర్కిల్‌కోసం రూ.44 కోట్లు బ్యాంకులో గ్యారెంటీగా
కూడా ఈ నిధులను వినియోగించుకోవచ్చు. జల విద్యుత్తు
ఉంచేవారు. ఇకపై రూ.8.8 కోట్ల చొప్పున సరిపోతాయి. కోర్టు
కేంద్రాలకు వరద తాకిడిని నియంత్రించే పనుల కోసమూ కేంద్ర
A
ఆదేశాల వల ్ల లేదా ఏదైనా వివాదం నేపథ్యంలో బ్యాంకుల్లో
ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌మదతు
్ద ఇవ్వనుంది. ఇందుకోసం చేపట్టే
హామీగా ఉంచే మొత్తాలకు మాత్రం తాజా నిబంధన వర్తించదు.
పనుల కోసం కేంద్ర విద్యుత్తుశాఖ నిధులు మంజూరు చేస్తుంది.
ప్రస్తుతం లిక్విడేషన్‌ ప్రక్రియలో ఉన్న టెలికాం సంస్థలకూ ఇది
ప్రతి ప్రాజెక్టు నూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ,
వర్తించదు. టవర్లను నెలకొల్పే ప్రక్రియను కూడా సులభతరం
పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు పరిశీలించి ఆమోదముద్ర వేసిన
చేశారు. ఇందుకోసం డాట్‌కు చందిన సరళ్‌సంచార్‌పోరల్
్ట ‌నుంచి
తర్వాతే ఈ నిధులు మంజూరవుతాయి. 2030 మార్చి
ఎస్‌ఏసీఎఫ్‌ఏ క్లియరెన్స్ను పొందొచ్చు.
31నాటికల్ లా చేపట్టే అన్ని ప్రాజెక్టు ల కూ దీనికింద సాయం
పొందడానికి అర్హత ఉంటుంది. 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఏడు మెగా textile parksకు ఆమోదముద్ర
సామర్థ్యానికి మించిన అన్ని కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు జల విద్యుత్తు టెక్స్టైల్స్ రంగంలో ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ
కేంద్రాలకు ఇది వర్తిస్తుందని కేంద్ర విద్యుత్తు శాఖ పేర్కొంది. లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు
మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలకు
టెలికాంలోకి 100 శాతం ఎఫ్‌డీఐ
ఆమోదం తెలిపింది. ఐదేళ్ళలో రూ.4,445 కోట్లు ఖర్చు చేయాలని
టెలికాం రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు
నిర్ణయించింది.
(ఎఫ్‌డీ ఐ)లను నేరుగా అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం
ఉపాధి సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఏడు మెగా
నోటిఫికేషన్‌జారీ చేసింది.
ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర
అయితేమనదేశంతో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల
కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 5F

Team AKS www.aksias.com 8448449709 


13
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
vision స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు . 5F vision అంటే అందజేస్తుంది. ఒకవేళ ఎన్‌పీఏలను అమ్మలేకపోయినా, నష్టానికి
ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్. అమ్మినా పూచీకత్తు నిధి నుంచినష్టాన్ ని భర్తీచేస్తా రు . మొదటి
దశలో ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు రూ.90,000 కోట్లఎన్‌పీఏలను బదిలీ
ప్రపంచ స్థా యి పారిశ్రామిక మౌలిక సదుపాయాల
చేసి, రూ.13,500 కోట్ల సొమ్మును రాబటగ
్ట లుగుతారని అంచనా.
ఏర్పాటుకు ఈ పథకం దోహదపడుతుంది.
ఈప్రక్రియ కొనసాగిన కొద్దీ బ్యాంకుల ఆర్థిక స్థితి
PM-MITRA (ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్
మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఎన్‌పీఏలను సెక్యూరిటీల
టైల్ పార్కులు) పథకాన్ని 2021 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు.
రూపంలో సెకండరీ మార్కెట్లో విక్రయించడం ద్వారా ఎన్‌ఏఆర్‌సీఎల్‌
మన దేశంలోని టెక్స్‌టైల్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో పోటీ
ఏ మేరకు సొమ్ము రాబట్టగలుగుతుందనేది ప్రధాన ప్రశ్న.
పడే విధంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోదీనిని రూపొందించారు.
వస్త్రాల తయారీకి ఒకే చోట స్పిన్సింగ్, వీవింగ్, ప్రాసెసింగ్/ అత్యధిక ఎన్‌పీఏలను బ్యాంకులు పారుబాకీలుగా
డైయింగ్, ప్రింటింగ్ జరిగే విధంగా సమగ్ర వ్యవస్థ ఏర్పాటుకు పరిగణిస్తున్నాయి. అటువంటి వాటిని సెక్యూరిటీలుగా మార్చినంత
ఈపథకం అవకాశం కల్పిస్తుంది. ఒక్కొక్క పార్కు వల్ల ప్రత్యక్షంగా మాత్రానకొనుగోలుదారులు ముందుకొస్తా రా అనే సందేహం
ఒక లక్షమందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభించే తలెత్తుతోంది. ఒకవేళ కొనుగోలుచేసినా వాటి మీద ఏమాత్రం రాబడి
అవకాశం ఉంటుంది. వస్తుందన్నది మరో ప్రశ్న. పైగా పాలనాపరమైనఅనుమతులను

జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ

S
కేంద్రప్రభుత్వం ఓ బ్యాడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేయబోతోందనే
కథనాలపై మేధావర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో
వేగంగా ఇవ్వడంపై ఎన్‌పీఏల విక్రయ ప్రక్రియ ఆధారపడి
ఉంటుంది.ఎన్‌పీఏల సమస్య మనం అనుకున్నదానికన్నా
తీవ్రమైనదని ఈ జులైలో రిజర్వుబ్యాంకు విడుదల చేసిన నివేదికను
K
బట్టి తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు.
ఈ ఏడాది మార్చిలోషెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లో
తాము ఏర్పాటుచేస్తున్నది జాతీయఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ
7.48శాతంగా ఉన్న ఎన్‌పీఏల నిష్పత్తివచ్చే ఏడాది మార్చికి
(ఎన్‌ఏఆర్‌సీఎల్‌) అని, అది బ్యాడ్‌బ్యాంక్‌కాదని ఇటీవల భారతీయ
9.8శాతానికి పెరుగుతుందని రిజర్వు బ్యాంకు అంచనా.అసలు ఈ
బ్యాంకుల సంఘం 74వ వార్షిక సమావేశంలో వివరించారు.
నిష్పత్తి 11.22 శాతానికి చేరే అవకాశమూ లేకపోలేదని పేర్కొంది.
A
షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల వద్ద పేరుకుపోయిన ఏతావతా బ్యాంకులు, వాటి దగ్గర నుంచి రుణాలు తీసుకున్న
నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏల)ను విక్రయించి, సొమ్ము రాబట్టడం కంపెనీల ఖాతా పుస్తకాల్లో పారు బాకీలు కదలకుండా ఉంటాయి.
ఎన్‌ఏ ఆర్‌సీ ఎల్‌ లక్ష్యమనిపేర్కొన్నారు. దాదాపు రెండు లక్షల వాటిని కరిగించాల్సిన బాధ్యత మళ్ళీ ఎన్‌ఏఆర్‌సీఎల్‌పై పడుతుంది.
కోట ్ల రూపాయల ఎన్‌పీఏలను ఎన్‌ఏ ఆర్‌సీ ఎల్‌ స్వాధీనం అంటే దాని మీద ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. అసలు
చేసుకుంటుందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఎన్‌పీఏలను ఎన్‌ఏఆర్‌సీఎల్‌ఏ విధంగా వసూలు చేయబోతోంది,
ఎన్‌ఏఆర్‌సీఎల్‌కుతోడు భారత రుణ పరిష్కార కంపెనీ అందుకు ఏదైనా ప్రత్యేక యంత్రాంగం ఉందా అనే ప్రశ్నలూ
(ఎన్‌డీఆర్‌సీఎల్‌)నీ సర్కారు నెలకొల్పింది.ఇది ఎన్‌ఏఆర్‌సీఎల్‌ ఉద్భవిస్తున్నాయి.
తరఫున ఆస్తుల విక్రయ సంస్థగా పనిచేస్తుంది.ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు మొండి బాకీలను వసూలు చేయడంలో ఎన్‌ఏఆర్‌సీఎల్‌
రూ.30,600 కోట్ల పూచీకత్తు నిధిని సైతం కేంద్రం ఏర్పాటుచేసింది. తనసిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలేవైనా నిర్వహిస్తుందా అనేదీ
సవాళ్ళు చూడాలి.ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు విశేష అధికారాలు ప్రసాదించినట్లు
కనిపించడంలేదు. బాకీలవసూలుకు ప్రత్యేక అధికారాలను
ఎన్‌ఏఆర్‌సీఎల్‌మొదట బ్యాంకుల నుంచి పారు బాకీలను
కట్టబెట్టే చట్టమేదీ లేకపోవడంతో చివరకు దానిపరిస్థితి మామూలు
కొనుగోలు చేసి, వాటి విలువలో 15 శాతాన్ని బ్యాంకులకు
బ్యాంకుల మాదిరిగానే తయారయ్యే అవకాశం ఉంది. ఈ
చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతానికి ప్రభుత్వం తరఫునసురక్షా
లోపాన్నితక్షణం సరిదిద్దాలి.
రసీదులు ఇస్తుంది. పారుబాకీలను ఎన్‌డీఆర్‌సీఎల్‌ సాయంతో
మార్కెట్లోవిక్రయించగా వచ్చే నగదును వాణిజ్య బ్యాంకులకు

Team AKS www.aksias.com 8448449709 


14
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
సంస్కరణలే ప్రధానం మూలధనాన్ని సమకూర్చకుండా కేవలం పారుబాకీలను వేరు చేస్తే
పా రు బా కీ ల ను ఎ న్ ‌ఏ ఆ ర్ ‌సీ ఎ ల్ ‌ త ల కె త్తు కో వ డ ం ప్రయోజనం ఉండదని బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌సెటిల్‌మెంట్స్‌
వల ్ల వాణిజ్య బ్యాంకులపై భారం తగ్గే మాటనిజమే. దీన్ని పేర్కొంది. మొదటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకునే బ్యాంకులకు
సాకుగా తీసుకుని బ్యాంకులు మళ్ళీ విచక్షణారహితంగా చాలా తక్కువ ఎన్‌పీఏలు ఉంటాయి. సరైన ప్రణాళికతో
ఎడాపెడాఅప్పులిచ్చేస్తే , పరిస్థితి మొదటికొస్తుంది. ఎన్‌పీఏలు వ్యవహరించడం వల ్ల అటువంటి బ్యాంకులు పెద ్ద యె త్తున
మరోసారి కొండల్లాపెరిగిపోతాయి. విధానకర్తలు ఇటువంటివి రుణ వితరణ కొనసాగించినా ఎన్‌పీఏల శాతంతక్కువగానే
జరగకుండా అన్ని జాగ్రత్తలూతీసుకోవాలి. ఉంటుందని అధ్యయనాలు చాటుతున్నాయి. అలాంటి వాటికే
బ్యాడ్‌బ్యాంక్‌ వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎన్‌ఏఆర్‌సీఎల్‌ తగిన
రుణగ్రహీతల అర్హత, స్తోమతను కచ్చితంగా అంచనా
చట్టపరమైన అధికారాలతో ముందుకు సాగితే దేశానికి ఆర్థిక భద్రత
వేసి, రుణ వసూలుపై నిఘా వేయడానికి బ్యాంకుల్లో ప్రత్యేక
సమకూరుతుంది.
యంత్రాంగాన్ని నెలకొల్పాలి. వేగంగా లాభాలు ఆర్జించాలనే
కోరికను వదిలి, ఇచ్చిన రుణాలను సక్రమంగా తగినవడ్డీతో మొలాసిస్‌నుంచి తీసిన పొటాష్‌కు రాయితీ
వ సూ లు చే సు కో వ డా ని కి బ్యాం కు లు ప్రా ధా న ్య మి వ్వా లి . చక్కెర కర్మాగారాల్లో ఉత్పత్తయ్యే మొలాసిస్‌నుంచి తీసిన
తీసుకున్నరుణాలను తిరిగి తీర్చేయాలనే చైతన్యం కలిగిన పొటాష్‌ (పీడీఎం)కు రాయితీని కేంద్రం తొలిసారిగా ఖరారు

S
రుణ గ్రహీతలనుపెంపొందించుకోవాలి. దీన్ని సుస్థిర రుణ
వితరణ కార్యక్రమంగా అభివర్ణించవచ్చు. ఇలాంటి క్రమశిక్షణ
అలవడినప్పుడు ఎన్‌పీఏల బెడదతప్పుతుంది. అన్నింటికీ మించి
చేసింది. దీనివల ్ల పొటాషియం దిగుమతులపై ఆధారపడడం
కొంతవరకు తగ్గుతుందని పేర్కొంది. 50 కిలోల పీడీఎం బస్తాపై
రూ.73 రాయితీ లభిస్తుంది.
K
బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులనిర్వహణ తీరును
సంస్కరించాలి. దేశంలో ఊపందుకుంటున్న డ్రోన్ల పరిశ్రమ

బ్యాంకింగ్‌రంగాన్ని సంస్కరిస్తే యావత్‌ఫైనాన్స్‌రంగమూ మనుషులులేకుండానే స్వయంగా ఎగిరే డ్రోన్ల సాంకేతిక


బాగుపడుతుంది. రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. నామం యూఏవీ (అన్‌మ్యాన్డ్‌ఏరియల్‌ వెహికల్‌). నేడు డ్రోన్లు
ఎన్‌పీఏలను, ఇతర ఒత్తిళ్ల ను తట్టు కో గల ఆర్థిక సత్తా మన యుద్ధ రంగాన్నే కాకుండా పౌర జీవితాన్నీ మార్చేస్తున్నాయి.
A
బ్యాంకులకు ఉండటంకారుచీకట్లో కాంతి పుంజంలా కనిపిస్తోంది. 2020-21లో భారత్‌లో రూ.60 కోట్లుగా ఉన్న డ్రోన్‌మార్కెట్‌
భారతీయ బ్యాంకుల వద్ద తగినన్నినిధులు ఉన్నాయి కాబట్టి 2023-24కల్లా రూ.900 కోట్లకు పెరుగుతుందని అంచనా.
ఆటుపోట్లను సమర్థంగా అధిగమించగలవు. ప్రస్తుతంఅమెరికా, చైనా, ఇజ్రాయెల్‌దేశాల ఆధిపత్యంలో
అసలుపారుబాకీలకు అవకాశమివ్వని రీతిలో బ్యాంకుల ఉన్న అంతర్జా తీ య డ్రోన్ల మా ర్కెట్‌ పరిమాణం ఈ ఏడాది
రుణ కార్యక్రమం ముందుకుసాగాలి.బ్యాడ్‌బ్యాంక్‌అనేది తాత్కాలిక 2,847 కోట్ల డాలర్ల కు (2.14 లక్షల కోట్ల రూ పాయలకు
ఏర్పాటు మాత్రమే తప్ప, దానివల్ల బ్యాంకులపునాదులేమీ పటిష్ఠం పైగా) చేరుతుందని, అందులో భారత్‌ వాటా 4.25 శాతమని
కావు. సుస్థిర రుణ వితరణ, వసూలు కార్యక్రమాలనుచేపట్టడం బీఐఎస్‌రీ సెర్చ్‌ సంస ్థ తెలిపింది. ప్రపంచంలో సైనిక డ్రోన ్ల ను
ద్వారా బ్యాంకులు తమకు తామే స్థిరత్వాన్ని సంపాదించాలి. పెద్దయెత్తున దిగుమతి చేసుకొంటున్న దేశాల్లో భారత్‌ మూడో
స్థానంలో ఉంది.
బ్యాడ్‌బ్యాంక్‌ ఆలోచన ఇప్పటిది కాదు. 1980ల నుంచే
దాని ప్రస్తావన కనిపిస్తుంది.మొదట అమెరికా, స్వీడన్‌లలో బ్యాడ్‌ భారతీయ వాణిజ్యయూఏవీ మార్కెట్‌ఇప్పటి నుంచి 2026
బ్యాంకులు ఏర్పడ్డాయి. పారుబాకీలవసూలులో అవి విజయవంతం వరకు ఏటా 12.6శాతం చొప్పున వృద్ధిసాధించనుందంటున్నారు.
కావడంతో బెల్జియం, ఫిన్లాండ్‌, మలేసియా, ఇండొనేసియాల్లోనూ వాణిజ్య, వాణిజ్యేతర ప్రయోజనాలకు డ్రోన్లను వినియోగించేందుకు
బ్యాడ్‌ బ్యాంకులను ఏర్పరచారు. 2008లో అమెరికా-చిక్కుల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ ఆగస్టు 25న నియమ నిబంధనలను
పడిన ఆస్తుల వసూలు కార్యక్రమం (టార్ప్‌) ప్రారంభించగా, విడుదల చేసింది. ఇటీవలి వరకు యూఏవీల వినియోగంపై
2009లోఐర్లాండ్‌ జాతీయ ఆస్తుల నిర్వహణ సంస్థ (నామా) జాగ్రత్త లు పాటించినప్రభుత్వం- ఇక గరిష్ఠ స్థా యి లో వాటి
ను నెలకొల్పింది. ఎన్‌పీఏలవల్ల దెబ్బతిన్న బ్యాంకులకు తగిన వినియోగాన్ని ప్రోత్సహించాలనుకొంటోంది.తదనుగుణంగా

Team AKS www.aksias.com 8448449709 


15
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
డ్రోన ్ల ఉత్పత్తి, దిగుమతి, పరిశోధన, వినియోగం, రిమోట్‌ ప్రోత్సహించదలచిన 26 రంగాల్లో గత ఏడాది డ్రోన్ల పరిశ్రమనూ
పైలట్‌లై సెన్సులకు అనుమతి కోసం నింపాల్సిన దరఖాస్తుల చేర్చారు.
సంఖ్యను 25 నుంచి అయిదుకుతగ్గించింది.
గాలిలో పోరాటం
స్వదేశీ అంకురాలను డ్రోన్ల ఉత్పత్తి చేపట్టేలాప్రోత్సహిస్తోంది.
జమ్మూ వాయుసేన స్థావరంపై జూన్‌ 27న వెనువెంటనే
యూఏవీలు తీసుకెళ్ళగల బరువును 300 కిలోల నుంచి 500
రెండుసార్లు డ్రోన్లతో దాడులు జరిగాయి. తరవాత అయిదు సార్లు
కిలోలకు పెంచింది. విమానాశ్రయాల చుట్టూ అవి ఎగరడానికి
జమ్మూ నగరంపైడ్రోన్లు కనిపించాయి. మన పశ్చిమ సరిహద్దులో
అనుమతించే గగనతల మండలాలనూ సరళీకరించింది. ఆ
2019లో 167 సార్లు, 2020లో 77 సార్లు డ్రోన్లు కనిపించాయని
మండలాలు డిజిటల్‌ గగన వేదిక మీద ఆకుపచ్చ, పసుపు,
బీఎస్‌ఎఫ్‌వెల్లడించింది.
ఎరుపు రంగుల్లో కనిపిస్తాయి. లోగడ విమానాశ్రయాల నుంచి
పాకిస్థాన్‌ వైపునుంచి యూఏవీలు ఆయుధాలు, మాదక
45 కిలోమీటర్ల పరిధిలోపల డ్రోన్లు ఎగరడానికి వీల్లేదన్న ఆంక్షలు
ద్రవ్యాలను జమ్మూ, పంజాబ్‌లకు తీసుకొస్తున్నాయి. తూర్పున
ఉండేవి. పసుపు మండలంగాపరిగణించే దీని పరిధిని 12
చైనా నుంచీ వాటి ముప్పు పెరుగుతోంది. వాటినివెంటనే పసిగట్టి
కిలోమీటర్లకు తగ్గించారు.
ఎదురుదాడి చేసే యంత్రాంగాన్ని భారత్‌ సమకూర్చుకొంటోంది.
విమానాశ్రయాల నుంచి 8-12 కిలోమీటర్ల మధ్య ఆకుపచ్చ
2030కల్లా భారత్‌లో డ్రోన్ల సంఖ్య మూడు లక్షలకు పెరుగుతుందని

అనుమతులు లేకుండా యూఏవీలు ఎగరవచ్చు.

అన్ని రంగాల్లోనూ
S
మండలంగా వ్యవహరిస్తారు. ఇందులో 200 అడుగులఎత్తు వరకు
అంచనా. వాటిలో 15శాతం శత్రు డ్రోన్లను కూల్చే కౌంటర్‌డ్రోన్లు
ఉంటాయి.

స్వదేశీపరిజ్ఞా న ంతో వాటిని అభివృద్ధి చేసుకోవడానికి


K
ప్రస్తుతం భారత్‌లో యూఏవీలను గగన తలం నుంచి డీఆర్‌డీ ఓ ప్రాధాన్యమిస్తోంది. 2030 కల్ లా భారత్‌లో డ్రోన్‌,
ఫొటోలు తీయడానికి, సినిమా షూటింగ్‌లు, భూ సర్వే, మౌలిక కౌంటర్‌డ్రోన్‌మార్కెట్‌4,000 కోట్లడాలర్లకు (మూడు లక్షల కోట్ల
వసతుల పరిశీలన, భవన నిర్మాణం, గనులు, రక్షణ, టెలికాం, రూపాయలకు పైగా) చేరుతుందని ‘ఫిక్కీ’ అంచనా.
ప్రకృతి ఉత్పాతాల సమయంలో సహాయ కార్యక్రమాలు తదితర
అ మె రి కా యూ ఏ వీ మా ర్కె ట్ ‌లో 7 0 . 5 శా త ం
అవసరాల\కు ఉపయోగిస్తున్నారు.
A
వినోదపరమైనవే. మున్ముందు వాణిజ్య డ్రోన్ల వి నియోగం
వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. పెరగనుంది. సరకుల బట్వాడాకూ డ్రోన్లను అనుమతిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తొమ్మిది రాష్ట్రా ల్లో డ్రోన్ల తో గ్రామీణ మెక్సికోలో మాదకద్రవ్య రవాణా, ఇతర నేరాలను నిరోధించడానికి
భూముల సర్వే కోసం ఉద్దేశించిన ‘స్వామిత్వ’ కార్యక్రమాన్ని వాటి వినియోగంపెరుగుతోంది. అమెజాన్‌ అడవుల పరిరక్షణకూ
2020 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వినియోగిస్తున్నారు. ఐరోపాలో వాటివినియోగం విస్తరించాలంటే
దీనివల్ల యూఏవీ పైలట్లకు ఉపాధి అవకాశాలు లభించాయి. నియమ నిబంధనలను సడలించక తప్పదు.
తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు మందులు, ఆరోగ్య
టర్కీ తయారుచేసినసాయుధ డ్రోన్ల సాయంతో ఆర్మీనియాపై
సేవలు అందించడానికి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)
పోరులో అజర్‌ బైజాన్‌ ఆధిక్యంసాధించింది. పశ్చిమాసియా,
భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పైలట్‌పథకం చేపట్టింది.
మధ్యాసియా దేశాల్లో సైనిక ప్రయోజనాల కోసండ్రోనను
్ల ఎక్కువగా
తుపానులు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఉపయోగిస్తున్నారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌తో పాటుఇరాన్‌
స ం భ వించి న ప్పు డు జ రి గే న ష్ టా న్ ని గ గ న త ల ం నుంచి సైతం డ్రోన్ల రూపకల్పనపై దృష్టి పెట్టింది.
పరిశీలించడానికి, సహాయ కార్యక్రమాలు నిర్వహించడానికి
ఇక చైనా కంపెనీ డీజేఐప్రపంచ యూఏవీ మార్కెట్‌లో
యూఏవీలు అక్కరకొస్తాయి. అక్రమ గనుల తవ్వకందారులను
70శాతం వాటాను ఆక్రమిస్తోంది. చైనాతోపాటు అనేకఆసియా
కనిపెట ్ట డా నికి కోల్‌ ఇండియా 2019లో విజయవంతంగా
దేశాల్లో జనంపై నిఘా వేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.
డ్రోన్లను ఉపయోగించింది. ఇప్పటికే భారత్‌లో 191 డ్రోన్‌అంకుర
మలేసియా, సింగపూర్‌లలో ప్రజలు కొవిడ్‌ఆంక్షలను పాటిస్తున్నారా
పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద
లేదా అనేది యూఏవీలతో ఆరా తీస్తున్నారు. జపాన్‌లో భూకంపాలు,

Team AKS www.aksias.com 8448449709 


16
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
సునామీల గురించి ముందస్తు హెచ్చరికవ్యవస్థలకు, సహాయ ఉపాధిని కోల్పోయారు. కొవిడ్‌వల్ల ఈ ఏడాది అదనంగా 23 కోట్ల
కార్యక్రమాలకు యూఏవీ యంత్రాంగాన్ని సిద్ ధం చేస్తున్నారు. మంది పేదరికంలోకి వెళ్ళిపోతారని అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం
ఆఫ్రికాలో వైద్య డ్రోన్లు ప్రాణాలను కాపాడుతున్నాయి. మదింపువేసింది. 93శాతం కుటుంబాలు ఆదాయ నష్టం
చవిచూశాయని సీఎంఐఈ సంస్థ సర్వే నిర్ధారించింది. భారత్‌లో
పెట్టుబడులకు అవకాశం
కొవిడ్‌కు ముందే ఎక్కువగా ఉన్న పేదరికం వైరస్‌ కాలంలో
ఇజ్రాయెల్‌ సరఫరా చేసినహెరాన్‌, సెర్చర్‌ పోరాట
తీవ్రమైంది.
యూఏవీలను భారత్‌- కార్గిల్‌ యుద్ధం సందర్భంగా 1999లో
అరకొర ఆదాయం
పాక్‌చొరబాటుదారులపై ప్రయోగించింది. ఆ తరవాతా ఇజ్రాయెల్‌
ఆధునికడ్రోన ్ల ను భారతదేశానికి అందించింది. భారత రక్షణ దారిద్య్రనిర్మూలనలో చైనా, వియత్నామ్‌ల విజయాల నుంచి
పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సొంతంగా లక్ష్య, నిశాంత్‌, నేర్చుకోవలసింది ఎంతో ఉంది. 1978లో చైనాలో 80శాతంగా
రుస్తుం యూఏవీలను అభివృద్ధిచేస్తోంది. ఉన్న గ్రామీణ పేదరికం, ప్రస్తుతం అయిదు శాతానికితగ్గింది.
వియత్నామ్‌లో 1992లో 58శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం,
దేశంలో డ్రోన్లు, వాటి విడి భాగాల ఉత్పత్తికి రాగల
2016నాటికి 7.6శాతానికి దిగివచ్చింది.
మూడేళ్ల లో రూ.5,000 కోట్ల పెట్టు బ డులు ప్రవహిస్తా య ని
అంచనా. డ్రోన్‌ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక మొదట సాగుకు ప్రాధాన్యమిచ్చిన చైనా, తరవాత

S
పథకం (పీఎల్‌ఐ) వెన్నుదన్నుగా ఉంది. వచ్చేమూడేళలో
్ల యూఏవీ
పరిశ్రమ రూ.30,000 కోట్ల స్థాయికి చేరుకుని అయిదు లక్షల
ఉద్యోగాలను కల్పించగలుగుతుంది. ఈ పరిశ్రమ వృద్ధి చెందుతున్న
వ్యవసాయం నుంచి పరిశ్రమలకు పెద్దయెత్తున మానవ శక్తిని
తరలించి ఆదాయ వృద్ధిసాధించింది. వియత్నాం సైతం అదే
బాటలో నడిచింది. సోషలిస్టు మార్కెట్‌వ్యవస్థను ఏర్పరచి ప్రజల్లో
K
కొద్దీ అనుబంధపరిశ్రమలు, యూఏవీ శిక్షణ సంస్థలు విస్తరిస్తాయి. వ్యవస్థాపక సామర్థ్యానికి అనువైన వాతావరణం కల్పించింది.
ఆర్థిక సంస్కరణలు తెచ్చి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది.
ఆర్థికానికి కొవిడ్‌కాటు
తమ ప్రజలకు ఆధునిక నైపుణ్యాలు అలవరచి, ఎగుమతులను
ఎప్పటిలాగే ఈ ఏడాదీ అక్టోబరు 17న అంతర్జాతీయ ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలిగింది. భారత్‌ సైతం పేదరిక
దారిద్య్ర నిర్మూలన దినం జరుపుకొంటున్నాం. ‘దారిద్య్రాన్ని నిర్మూలనకు సరైనవ్యూహాన్ని అనుసరించాలి.
A
రూపుమాపడానికి సమష్టి కృషి, ప్రజా సంక్షేమ సాధన, అభివృద్ధి,
దేశంలో మొత్తం గ్రామీణ ఆదాయంలో వ్యవసాయం
భూమండల పరిరక్షణకు అంకితం కావడం’- ఈ ఏడాది నినాదం.
వాటా 2003లో 46శాతం; అది 2018-19లో 37శాతానికి
కొవిడ్‌ మహమ్మారి ఇప్పటిదాకా దేశదేశాల్లో 50 లక్షల మందిని
తగ్గిందని జాతీయ గణాంకాలకార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తాజా
బలిగొని, దారిద్య్ర నిర్మూలనలో దశాబ్దాల ప్రగతిని వెనక్కు నెట్టింది.
నివేదిక వెల్లడించింది. ఆ సంవత్సరం వ్యవసాయ కుటుంబాల
కరోనా వల్ల ప్రపంచమంతటా 7.1 కోట్ల నుంచి 10 కోట్ల మొత్తం ఆదాయంలో వేతన వాటా పెరిగింది. అంటే, గ్రామాల్లో
వరకు ప్రజలు దారిద్య్రంలోకి జారిపోతున్నారని ప్రపంచ బ్యాంకు పో ను పో ను అ నే క మ ంది రై తు లు వ ్య వ సా య కూ లీ లు గా
తెలిపింది. ఇప్పటికే పేదల సంఖ్య అధికంగా ఉన్న దక్షిణాసియా, మారిపోతున్నారని అర్థం.
సహారా ఎడారి దిగువ దేశాల్లో కటిక పేదరికం పెరుగుతోందని
2013 నుంచి 2018 వరకు ఆరేళ్లలో రైతుల ఆదాయం
పేర్కొంది.
ఏటా 3.5శాతం చొప్పున పెరిగిందని ఎన్‌ఎస్‌ఓతెలిపింది. రైతుల
కొవిడ్‌ కారణంగా కొత్తగా పేదరికంలోకి జారిపోయిన ఆదాయాలు రెట్టింపు కావాలంటే వారి వార్షి క రాబడి ఏటా
వారి సంఖ్య ఈ ఏడాది 16.3 కోట్ల దాకా పెరగనుంది. ఇప్పటికే 10శాతం మించి పెరగాలి. 2018-19లో రైతులకు వ్యవసాయం
కటిక పేదరికంలో మగ్గుతున్న 130 కోట్ల మందికి వీరు అదనం. ద్వారా లభించిన సగటు ఆదాయం రోజుకు రూ.127కు
పేదరికాన్ని తగ్గించి, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి సాధనకు భారత్‌ మించలేదు. సేద్యంతోపాటు కూలి పనులు, పాడి, కోళ్లపెంపకం,
ముమ్మరంగా కృషి చేయాలి. ఇండియాలో 91శాతం ఉపాధి వ్యవసాయేతర ఉపాధులను కలుపుకొన్నా- రైతు దినసరి ఆదాయం
అసంఘటిత రంగంలోనే లభిస్తోంది. కొవిడ్‌ కాలంలో ఈ రోజుకు రూ.341 మించదు.
రంగంలోని వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు కుదేలై లక్షల మంది

Team AKS www.aksias.com 8448449709 


17
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
నైపుణ్యాలు నేర్పాలి... ధాన్య సేకరణ ప్రధానంగా వరి, గోధుమ, చెరకు చుట్టూనే
38శాతంభారతీయ బాలల్లో ఎదుగుదల లోపాలున్నట్లు తిరుగుతున్నాయి.
2015-16లో జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే చాటింది. ఈ మూడు పంటలే 75 నుంచి 80శాతం సాగునీటిని
2019-20 నాటికీ దీన్ని అధిగమించలేకపోయాం. ఈట్‌- ఉపయోగించుకొంటున్నాయి. పప్పు, నూనెగింజలు, చిరుధాన్యాలు,
లాన్సెట్‌కమిషన్‌సిఫార్సు చేసిన ప్రకారం గ్రామీణ కుటుంబాల్లో ప్రతి పండ్లు, కూరగాయల పెంపకాన్ని పెద్దయెత్తున చేపట్టి, వ్యవసాయంలో
వ్యక్తికీపౌష్టికాహారం లభించాలంటే రోజుకు మూడు నుంచి అయిదు అసమతుల్యతను తొలగించాలి.
డాలర్లు ఖర్చవుతుందనిటాటా-కార్నెల్‌ అధ్యయనం తెలిపింది.
నీటిని సమర్థంగా వినియోగించుకుంటూ, వాతావరణ
వాస్తవంలో అంత ఖర్చు చేసే స్తోమతగ్రామీణ కుటుంబాలకు లేదు.
మార్పులను తట్టుకునే విధంగా పంటల వైవిధ్యీకరణ చేపట్టాలి.
సుస్థిర వ్యవసాయంతోపాటు సుస్థిర ఆహార సరఫరా, సుస్థిర రైతులకుగిట్టుబాటు ధరలు లభించేలా చూస్తూ గ్రామీణ ఆదాయాలు
గ్రామీణ ఆరోగ్య యంత్రాంగమూ అవసరమేనని కొవిడ్‌కాలంలో పెంపొందించాలి. మహిళలు, చిన్న రైతులకు అభివృద్ధి ఫలాలను
అనుభవమైంది. ఉపాధి హామీ పథకం, పీడీఎస్‌, మధ్యాహ్న అందించాలి. ఈ విషయంలో గుజరాత్‌లో పాడిసహకార సంస్థ
భోజన పథకాలను మరింత పటిష్ ఠం గాఅమలుచేస్తే గ్రామీణ అమూల్‌సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకం.
ఆదాయాలు, జీవనోపాధి, పోషణ స్థాయులు మెరుగుపడతాయి.
టాటా సన్స్ చేతికి ఎయిరిండియా

S
పీడీఎస్‌ ద్వారా పప్పులు, నూనెలు, విటమిన్లు, ఖనిజలవణాలు
చేర్చిన ఆహారధాన్యాలను పంపిణీ చేయాలి. గ్రామీణులకు కొత్త
నైపుణ్యాలు నేర్పడమూ అవసరం.
కేంద్రప్రభుత్వం ఎయిరిండియాను టాటా గ్రూపు పరం
చేయడంపై అటు ఉద్యోగుల నుంచి కానీ, ఇటు రాజకీయ వర్గాల
నుంచి కానీ తక్షణ విమర్శలేవీ రాలేదు. ఫలితంగా ఎన్‌డీఏప్రభుత్వం
K
వ్యవసాయం నుంచి పరిశ్రమలు, సేవా రంగంలోకి
ఇక సంస్కరణల పథంలో మరింత జోరుగా ముందుకు సాగనుందనే
శ్రామిక ప్రవాహం పెరగాలి. వీరివలసలను తట్టుకొనేలా పటణా
్ట లు,
విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నగరాలను అభివృద్ధి చేయడం తప్పనిసరి. కనీస వేతనాలనూ
పెంచాలి. దీనివల్ల వ్యాపార సంస్థలు ఉద్యోగ నియామకాలను ప్రైవేటీకరణకు తోడుగా అంతర్జాతీయ పెట్టుబడిదారులను
తగ్గిస్తా య ని, అది ఉపాధి నష్టానికి దారితీస్తుందని వాదనలు ఆకర్షించడానికి, రాబోయే డిజిటల్‌ పారిశ్రామిక యుగానికి
A
వినిపిస్తుంటాయి.అవి తప్పని ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ దేశాన్ని సంసిద్ధంచేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఆ మేరకు
బహుమతి గెలుచుకున్న డేవిడ్‌కార్డ్‌, జీడబ్ల్యూ ఇంబెన్స్‌, జోషువా ఆత్మవిశ్వాసంతో ముందడుగువేయడానికి ఎయిరిండియా
యాంగ్రిస్ట్‌లు చాటిచెప్పారు. ప్రైవేటీకరణ తోడ్పడవచ్చు. దశాబ్దానికి పైగా ఒక్కరూపాయి
లాభం ఆర్జించలేకపోయిన ఎయిరిండియాకు ప్రస్తుతం రోజుకు
వలసలవల్ల స్థానికులకు ఉద్యోగావకాశాలు, వేతనాలు
20 కోట్లరూపాయల నష్టం వస్తోంది.
తగ్గవని వారి అధ్యయనంలోనిరూపితమైంది. ఈ అంశాలను దృష్టిలో
పెట్టుకుని కొవిడ్‌ అనంతర ఆర్థికవిధానాలను రూపొందించాలి. ఆ స ం స ్థ ను ని ల బె ట ్ట డా ని కి ప్ర భు త ్వం మ ర ెం తో
ఐక్యరాజ్యసమితి పిలుపిచ్చినట్లు 2030కల్దా
లా రిద్య్రాన్ని అధిగమించి కాలంప్రజాధనాన్ని వెచ్చించే స్థితిలో లేదు. అసలే కొవిడ్‌తో కుదేలైన
సుస్థిరాభివృద్ధి సాధించే కృషిలో ముందడుగువేయాలి! భారత ఆర్థికవ్యవసకు
్థ ఆ స్తోమతా లేదు. ప్రభుత్వం పని పాలించడమే
తప్ప వ్యాపారం చేయడంకాదని సూత్రీకరిస్తూ ప్రభుత్వం , ప్రభుత్వ
మూడు పంటలకే ప్రాధాన్యం
రంగ సంసల
్థ వాటాలనుప్రైవేటు రంగానికి విక్రయించే కార్యక్రమాన్ని
స్వాతంత్య్రంవచ్చిన తరవాత భారతదేశం ఆహారం చేపట్టింది. దాన్ని మరింతబలంగా ముందుకు తీసుకువెళ్ళడానికి
విషయంలో కొరతను అధిగమించి స్వయం సమృద్ధమైంది.ఇది ఎయిరిండియా అమ్మకం ఊతమిస్తుంది.
ప్రధానంగా హరిత విప్లవం వల్లనే సాధ్యమైంది. హరిత విప్లవం
పెరిగిన పోటీతో కష్టనష్టాలు
భూసారక్షీణతకు, భూగర్భ జల వనరులు హరించుకుపోవడానికి,
వ ్య ర ్థ జ ల ం ని లి చి పో వ డా ని కి దా రి తీ సింది . ఎ రు వు లు , టాటా సన్స్‌ ఛైర్మన్‌ సర్‌ దొరాబ్జీ టాటాతొంభై ఏళ్ల క్రితం
పురుగుమందులు, విత్త నా లపై నానాటికీ వ్యయంపెరిగిపోయి అయిష్టంగా ఇచ్చిన రెండు లక్షల రూపాయల మూలధనంతో
వ్యవసాయం గిట్టు బా టు కాకుండా పోతోంది. సాగునీరు, జేఆర్‌డీటాటా ఎయిరిండియాను ప్రారంభించారు. దాన్ని 68 ఏళ్ల

Team AKS www.aksias.com 8448449709 


18
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
క్రితం కేంద్రం జాతీయీకరించింది. పాటు తమ ఉద్యోగాల్లో కొనసాగనున్నారు. ఆ తరవాత టాటా
గ్రూప్‌ప్ర తిపాదించే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని
తాజాగా ఎయిరిండియాను టాటా గ్రూప్‌ కొనుగోలు
(వీఆర్‌ఎస్‌) స్వీకరించేసౌకర్యం వారికి లభిస్తుంది. 55 ఏళ్లు పైబడిన
చే య డ ం తో ఆ స ం స ్థ పు ట్టిం టి కి తి రి గి చే రి న ట ్లయింది .
ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ఇవ్వవచ్చు. సుశిక్షితులు, అనుభవజ్ఞులైన
ఎయిరిండియాతోపాటు లాభాల్లోనడుస్తున్న అనుబంధ సంస ్థ
ఎయిరిండియా పైలట్లను మాత్రం టాటాగ్రూప్‌వదులుకోదు.
ఎయిరిండియా ఎక్స్‌ప్రె స్‌ను పూర్తిగా, రవాణాకార్యకలాపాలు
నిర్వహించే ఏఐశాట్స్‌ సంస్థలో 50 శాతం వాటాలను టాటాలు బోయింగ్‌ 777 విమానాన్ని నడపడానికి ఒక పైలట్‌కు
కైవసంచేసుకున్నారు. ఇందుకు స్పైస్‌జెట్‌పోటీపడినా, దానికన్నా శిక్షణఇవ్వాలంటే కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది.
ఎక్కువ ధర కోట్‌చేసి టాటా గ్రూప్‌ వేలంలో గెలిచింది. దీనివల్ల ఎయిరిండియాకు అలాంటి పైలట్ లు ర ెండు వేల మంది వరకు
స్వదేశంలో 4400, అంతర్ జా తీ యంగా 1800 ల్యాండింగ్‌, ఉంటారు. ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో రెండున్నర వేలదాకా
పార్కింగ్‌ప్రదేశాలు, అంతర్జాతీయవిమానాశ్రయాల్లో 900 స్ట్
లా లు
‌ సుశిక్షిత సిబ్బంది ఉన్నారు. వారు ఎయిరిండియాకే కాక టాటా
టాటాల పరమవుతాయి. దాదాపు 140 ఎయిరిండియావిమానాలూ గ్రూప్‌కుచెందిన ఎయిర్‌ ఏసియా ఇండియా, విస్టారా ఎయిర్‌లైన్స్‌
వారి అధీనంలోకి వెళ్తాయి. నిర్వహణకూఉపయోగపడతారు.

విదేశాలకువిమానాలను నడిపే ఎయిరిండియా, స్వదేశంలో సవాళ్ల స్వాగతం

లాభాల్లో నడిచాయి. 1991 నాటి ఆర్థికసరళీకరణ వల్ల

S
విమాన సర్వీసులు నిర్వహించేఇండియన్‌ఎయిర్‌లైన్స్‌చాలాకాలం

దేశంలో ప్రైవేటు విమానయాన సంస్థలు రంగంలోకి దిగడంతో


ఎయిరిండియాను స్వాధీనం చేసుకున్న టాటాగ్రూప్‌కు
ముందుగా ఎదురయ్యే సవాలు- రూ.20 కోట్ల రోజువారీ నష్టాలను
తగ్గించిసంస్థను లాభాల బాట పట్టించడం ఎలా అన్నదే! కొవిడ్‌
K
ఇండియన్‌ఎయిర్‌లైన్స్‌కు పోటీ పెరిగింది. దాన్ని తట్టుకోవడానికి వల్ల పౌర విమానయాన రంగందెబ్బతిన్న తరుణంలో లాభార్జన
2007లో ఆ సంస్థనుఎయిరిండియాలో విలీనం చేశారు. కానీ, చాలా కష్టసాధ్యం. ప్రస్తుతం విమానాశ్రయాల్లోనూ, ఇతరత్రా వివిధ
సంవత్సరం తిరిగేసరికే ఎయిరిండియాకురూ.2226 కోట్ల నష్టం సేవలను అందించే వెండర్లకు ఎయిరిండియాచెల్లింపులు బాగా
వచ్చి, అప్పులు చేయసాగింది. ఆలస్యమవుతున్నాయి.
అలా పేరుకుపోయిన అపారరుణభారం- ఆ సంస్థ లీజు రుసుముల కింద రూ.18 వేల కోట్లుచెల్లించాల్సి
A
ప్రైవేటీకరణకు ఇంతకాలం ప్రతిబంధకంగా నిలిచింది. ఈ వస్తోంది. టాటా గ్రూప్‌కు ఎయిరిండియాతోపాటు మరో
ఏడాదిఆగస్టు 31నాటికి ఎయిరిండియా మొత్తం రుణాలు ర ెం డు ఎ యి ర్ లై
‌ న్ స్ ‌ ఉ న ్నం దు వ ల ్ల అ ం దు లో రా యి తీ ని
రూ.61,560 కోట ్ల కు చేరాయి. అందులో రూ.15,300 అభ్యర్థించవచ్చు. వెండర్లకు చెల్లించే రుసుములనూ తగ్గించాలని
కోట ్ల రుణాలను మాత్రం టాటా గ్రూప్‌ స్వీకరిస్తుంది.మిగిలిన కోరవచ్చు. ఆ వెండర్లలో చాలామందికి రాజకీయసంబంధాలు
రూ.46,262 కోట్లతో దానికి సంబంధం ఉండదు. ఆ రుణాలు ఉన్నమాట నిజమే అయినా, కేంద్రం ప్రైవేటీకరణకు కట్టుబడి
ఎయిరిండియాఎసెట్‌హోల్డింగ్స్‌లిమిటెడ్‌అనే ప్రత్యేక ప్రయోజన ఉ ం డ ట ం తో టా టా గ్రూ ప్ ‌న కు వా రి నుంచి ఇ బ ్బం దు లు
సంస్థ (ఎస్‌పీవీ)ఖాతాలో ఉంటాయి. ఎయిరిండియా భూములు, రాకపోవచ్చు. మొత్తంమీద ఎయిరిండియాప్రైవేటీకరణ చాలా
ఇతర ఆస్తులను విక్రయించి, ఆ రుణాలనుచెల్లువేసే అధికారం ఈ సంక్లిష్ట కార్యం. దాన్ని దిగ్విజయంగా పూర్తిచేసినకేంద్రం ఇక
ఎస్‌పీవీకి కట్టబెట్టారు. బీపీసీఎల్‌ప్రైవేటీకరణపైనా, ఎల్‌ఐసీ ఐపీఓ మీద దృష్టికేంద్రీకరిం
ఆస్తుల విక్రయం ద్వారాగరిష్ఠంగా రూ.14,718 కోట్లు చనుందంటున్నారు.
సేకరించవచ్చు. మిగిలిన రూ.28,844 కోట్ల అప్పులకు ప్రభుత్వమే
ఆర్థిక శక్తికి సహకార యుక్తి
జవాబుదారీగా ఉండకతప్పదు. ఏతావతా ఎయిరిండియా
స్వాధీనానికి టాటాలు దాఖలు చేసిన రూ.18 వేల కోట్ల బిడ్‌లో అభివృద్ధిచెందిన, చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థకు
నగదు వాటారూ.2700 కోట్లుగా లెక్కతేలుతోంది. వ్యాపారం ఊతమివ్వడంలో సహకార సంఘాలు కీలకభూమిక నిర్వహిస్తాయి.
పుంజుకొంటే టాటాలు మరిన్నిపెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు స్విట్జర్లాండ్‌లో గృహ సహకార సంఘాలుఅద్భుతమైన
ప్రగతిని సాధించాయి. అక్కడి స్థిరాస్తి రంగంలో గృహ సహకార
పన్నెండు వేల మంది ఎయిరిండియా ఉద్యోగులుఏడాది

Team AKS www.aksias.com 8448449709 


19
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
సంఘాలవాటా సుమారు అయిదు శాతం. నేడు భారత దేశ ఆర్థిక 1930లో మాత్రం సహకార సంఘాలు గడ్డుపరిస్థితులను
వ్యవస్థలో వివిధ సహకారసంఘాలు అంతర్భాగంగా ఎదిగాయి. ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మద్రాసు ప్రెసిడెన్సీలో సహకారోద్యమం
ఈ సంఘాలకు అంతర్ జా తీ యంగా విశేష ఆదరణలభిస్తుంటే, ఒడుదొడుకులు చవిచూసింది. స్వాతంత్య్రం అనంతరం పరిస్థితులు
ఇండియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దేశంలోని మారాయి. ప్రభుత్వం ముందుకొచ్చి సహకారోద్యమానికి మదతు
్ద గా
సహకారసంఘాలపై సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రభావం నిలిచింది.
తీవ్రంగా పడింది.
భా ర త స హ కా ర స ం ఘా లు 2 0 వ శ తా బ ్దం లో
భారతదేశంలోసహకార సంఘాల ద్వారా ప్రత్యక్షంగా ఎ న్నో వి జ య గా థ ల ను లి ఖిం చా యి . అ మూ ల్ ‌తో డై రీ
ప్రభావితం కానివారు ఎవరూ ఉండరంటేఅతిశయోక్తి కాదు. అవి రంగంలోవిప ్ల వ ం సృష్టించిన వర్గీస్‌ కురియన్‌ దేశవ్యాప్తంగా
ఉత్పత్తి చేసే వినియోగదారుల వస్తువులు మొదలుకొని మార్కెటింగ్‌, గొప్ప పేరుసంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌
హౌసింగ్‌, విద్య, ఆరోగ్యసేవల వరకు దేశ ప్రజల జీవితాల్లో వీరయ్య చౌదరిదీ ఇదేకథ. పాల వీరయ్యగా పేరొందిన ఆయన,
సహకార సంఘాలకు చెప్పుకోదగిన ప్రాధాన్యం ఉంది. కానీ, వీటి 1970 దశకం చివర్లో సంగం డైరీని స్థాపించి, వేలాది పాల
ఉనికిని దేశంలోఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. వాటిని ఉత్పత్తిదారులకు ఊతమిచ్చి, సహకార సంఘాల నిర్మాణంలో
విస్తరించే దిశగా చర్యలూచేపట్టడంలేదు. ఇది ఆర్థిక వ్యవస్థకు కీలక పాత్రపోషించారు.
చేటు చేసే అంశం.

విజయాల పరంపర

S
ప్రపంచంలోని అనేక దేశాల్లో సహకార సంఘాలు
జ శ ్వం తి బె న్ ‌ జ మ్నా దా స్ ‌ పా ప ట్ ‌, పా ర ్వ తీ బె న్‌
రాందాస్‌థ ొండానిలతో సహా ఏడుగురు మహిళలు 1959లో
‘లిజ్జత్‌ పాపడ్‌ కోఆపరేటివ్‌’ను ముంబయిలో స్థాపించారు. వీరి
విజయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. గ్రామీణ
K
విరాజిల్లుతున్నాయి. దక్షిణాసియాలో విభిన్నమైన సహకార
ప్రాంతంలోని లక్షల మంది జీవితాల్లో వెలుగునింపి, వారికి
సంఘాలు ఉండేవి.భూములు, చిట్‌ఫ ండ్లు, బావులు, రోడ్లు,
ఆర్థికస్వాతంత్య్రాన్ని అందించే శక్తి సహకార సంఘాలకు
కంచెల వినియోగంలో సమాన భాగస్వామ్యంఉండేది. ఆధునిక
ఉందని ఈ మూడు ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ఇంతటి
కాలంలో సహకార సంఘాల రూపురేఖలు మారిపోయాయి. 19వ
శక్తిమంతమైన సహకార సంఘాలను ప్రోత్సహించాల్సినబాధ్యత
శతాబ్దంలోనిప్రత్యేక వాణిజ్య ఆర్థికంలో ఇవి భాగమైపోయాయి.
A
ప్రభుత్వాలపై ఉంది.
వస్తు, సేవలను కేవలం సరకులుగా పరిగణించేవారు. ఒప్పందాలు
కుదుర్చుకుని, వాటి పర్యవేక్షణ కోసంన్యాయవ్యవస్థను కూడా ప్రజావిశ్వాసమే సోపానం
ఏర్పాటు చేసుకున్నారు.
సహకార సంఘాల ద్వారా విజయం సాధించిన మరెందరో
భారత్‌లో తొలుత ఆధునిక సహకారసంఘాలు 19వ తెరవెనకే ఉండిపోయారు. లక్షలాది ప్రజలు సహకార సంఘాల
శతాబ్దంలోని వలసరాజ్య పాలనలో వెలుగులోకి వచ్చాయి. స్ఫూర్తిని పట్టుదల, నమ్మకంతో స్వీకరించి చరిత్రలో తమకంటూ ఓ
ప్రస్తుతఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు మద్రాసు ప్రెసిడెన్సీలో స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, వెనకడుగు
భాగంగా ఉన్నప్పుడు సహకారోద్యమ స్థాపనకు కృషి జరిగింది. వేయకుండా సొంత కుటుంబాలను, సమాజాన్నిప్రగతివైపు
సహకారోద్యమానికి ‘1904 కోఆపరేటివ్‌క్రె డిట్‌ సొసైటీస్‌’ నడిపించారు.
చట్టంతో బీజం పడింది. అయితే ఇది బ్రిటిషర్ల అనుభవాలతో
దేశంలోని యువ నాయకుల జీవితాలను మలుపు
రూపొందించింది కాదు. ఐరోపా, జర్మనీలోని సహకార సంఘాల
తిప్పగలిగేశక్తి సహకారోద్యమానికి ఉంది. ఇది రెండువైపులా
నమూనాలతో భారతసహకారోద్యమాన్ని నిర్మించారు. తొలినాళ్లలో
పదునున్న కత్తితో సమానం అన్నది విస్పష్టం. ఆర్థికం, పాలన, విస్తృత
వీటికి ప్రభుత్వ మద్దతు లభించేది. ఫలితంగా ఇవి గణనీయంగా
సమాజానికి సంబంధించిన ఎన్నోఅంశాలను నేర్చుకునేందుకు
వృద్ధి చెందాయి.
ఇదొక సరైన వేదిక. అదే సమయంలో రాజకీయాలతో ముడివడి
1920 దశకంలో బహుళస్థాయి ఆర్థిక సహకారోద్యమం ఉన్న అంశాలు సహకార సంఘాలపై ప్రభావం చూపుతుంటాయి.
వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో ప్రాథమిక సంఘాలు, సహకార స్వాతంత్య్రం నాటి నుంచిదేశానికిది సమస్యగా మారింది.
బ్యాంకులు పుట్టుకొచ్చాయి.
కేంద్రీకృత యూనియన్లు ఎప్పుడూ ప్రయోజనకరమేనా,

Team AKS www.aksias.com 8448449709 


20
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
వికేంద్రీకరణ కన్నా విలీనం మంచిదా... వంటి ప్రశ్నలకు వాస్తవానికి చైనాలోబొగ్గు, గ్యాస్‌ ధరలు పెరగడంతో విద్యుదుత్పత్తిపై
కచ్చితమైనసమాధానాలు ఉండవు. అధిక కేంద్రీకరణతోనూ ఆ ప్రభావం పడింది.కరెంటుకు డిమాండ్‌బాగా పెరిగింది. విద్యుత్‌
ముప్పు పొంచి ఉంది. సహకారసంఘాలకున్న శక్తి కొందరు సరఫరాలేక అనేక కంపెనీలు తమకార్యకలాపాలను నిలిపివేశాయి.
బడా వ్యాపారస్తుల పాలబడే ప్రమాదం ఉంది. అదేజరిగితే దీంతో చాలా దేశాల్లో క్రిస్మస్‌షాపింగ్‌సీజన్‌కు ముందు వస్తువుల
ఆ సంఘాల ప్రధాన సూత్రాలు భ్రష్టు ప ట్టిపోతాయి. ఇలాంటి సరఫరాకు కొరత ఏర్పడవచ్చని భావిస్తున్నారు.
ఘటనలు గతంలోఎన్నో జరిగినా, సమస్యల నుంచి బయటపడి
91 ఏళ్లలో ఎన్నడూ లేని కరవు కోరల్లో చిక్కిన బ్రెజిల్‌కు
సహకారోద్యమం ముందుకు సాగడం ఊరటనిచ్చేవిషయం.
గ్యాస్‌, ఇంధన ధరలుకొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. అక్కడ
సహకారోద్యమం సూత్రాలను విశ్వసించి, ప్రజలు సహకార
జలవిద్యుత్‌ కేంద్రాలు నిలిచిపోయాయి.కరెంటు ఛార్జీ లు
సంఘాలవైపు అడుగులువేస్తే సమాజాభివృద్ధి వేగవంతమవుతుంది.
భారీగా పెరిగాయి. దీంతో ఉన్న కొద్దిపాటు డబ్బుతో అటు
తగ్గిపోయిన సహజవాయువు సరఫరా ఆహారంకొనుగోలు చేయలేక.. ఇటు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక
ప్రజలుఅవస్థపడుతున్నారు.
కరోనా భూతం కోరల నుంచి బయటపడేందుకు అగచాట్లు
పడుతున్న ప్రపంచ దేశాలను ఇంధన కొరత వేధిస్తోంది. ఆర్థిక అనేకదేశాల్లో ఈ శీతాకాలంలో విద్యుత్‌ బిల్లుల భారం
వ్యవస్థలను నడిపించడానికి కీలకమైన సహజవాయువు, చమురు, పెరగొచ్చు. ఇంటిని వేడిగాఉంచే ఉపకరణాల వినియోగం

S
ఇతర ఇంధనాల లభ్యత భారీగా పడిపోవడంతో అనేక దేశాలు
కుదేలవుతున్నాయి. ఫ్యాక ్ట రీ లు మూతపడుతున్నాయి. కొన్ని
దేశాల్లో ఎరువుల ఉత్పత్తి ఆగిపోయింది. అనేకచోట్ల కరెంటు
కారణంగా విద్యుత్‌ ఛార్జీ లు ఏకంగా 54 శాతం మేరపెరిగే
వీలుందని అమెరికాలో అధికారులు హెచ్చరించారు.

ఎందుకీ దుస్థితి?
K
బిల్లుల మోత మోగుతోంది. ముంచుకొస్తున్న శీతాకాలం మరింత
కరోనామహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థలు
భయపెడుతోంది. తీవ్ర చలిగాలుల నుంచి రక్షించే ఉష్ణ యంత్రాల
తిరిగి కోలుకోవడం మొదలుపెట ్ట డ ంతో గ్యాస్‌కు డిమాండ్‌
వినియోగం పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఇంధన కొరతకు
పెరిగింది. దీంతో శీతాకాల నిల్వలు తగ్గిపోయాయి. రష్యాకు
మరిన్ని రెక్కలు రావొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
చెందిన గాజ్‌ప్రో మ్‌ సంస్థ . . ఐరోపాకు ప్రధాన సహజవాయు
పరిశ్రమలకు ధరల సెగ సరఫరాదారు. అయితే స్వదేశంలో శీతాకాలం కోసం అధిక నిల్వలు
A
ఇంధనకొరతతో ఇటలీలో గోధుమ, మొక్కజొన్నను చేయాల్సి రావడంతో విదేశాలకుసరఫరా చేయలేకపోయింది.
ప్రాసెస్‌చేయడానికి అయ్యే వ్యయం 600 శాతం పెరిగే అవకాశం దీనికితోడు సహజవాయువు ధరలు గత కొద్దినెలల్లో ఐదురెట్లు
ఉందని అంచనా వేస్తున్నారు. గోధుమలను పిండిగా మార్చడం, పెరిగాయి.
మొక్కజొన్నలతో పశువుల దాణా తయారుచేయడం వంటివి చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌ల లో గ్యాస్‌కు
ఇందులో ఉన్నాయి. మీథేన్‌వా యువు ధర ఆరు రెట్ లు పెరిగే డిమాండ్‌పెరగడం కూడా ఈ ఇంధన ధరలకు రెక్కలు రావడానికి
అవకాశం కనిపిస్తోంది. దీంతో ధాన్యాలనుఎండబెట ్ట డా నికి కారణమైంది.
అయ్యే వ్యయం కూడా భారీగా పెరగనుంది. ఈ అధిక ధరల
మరోవైపుపీపా ముడిచమురు ధర దాదాపు 85 డాలర్లకు
సెగబ్రెడ్‌, పాస్తా ఉత్పత్తిపై పడే అవకాశం ఉంది. పాడి, మాంసం
చేరుకుంది. ఇది ఏడేళ్ల గరిష్ఠస్థాయి. మహమ్మారి సమయంలో
పరిశ్రమలపై దీనిప్రభావం పడుతుంది. అంతిమంగా ఈ ధరలను
ఉత్పత్తికి కోత పెట్టిన చమురు ఎగుమతి దేశాల కూటమి ‘ఒపెక్‌’..
వినియోగదారులు మోయాల్సిందే.
తన ఉత్పాదకతను పునరుద్ధరించే విషయంలో ఆచితూచి
ఐరోపాలోనిగ్యాస్‌ ఆధారిత కర్మాగారాలు తమ ఉత్పత్తిని వ్యవహరించడమే ఇందుకు కారణం.
తగ్గించుకుంటున్నాయి. ఎరువుల్లో కీలకమైన అమ్మోనియా ఉత్పత్తిపై
గ్యాస్‌ధ రలు మరింత ప్రియం కావడంతో ఆసియాలో
జర్మనీ రసాయన కంపెనీలు కోత విధించాయి. దీంతో ఎరువులకు
కొన్ని విద్యుదుత్పత్తి సంస ్థ లు చమురు ఆధారిత ఉత్పత్తుల
కొరత ఏర్పడుతోంది. దీనివల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయని
వైపు మళ్ లు తు న్నాయి. దీంతో చమురు ధరలు మరింత పైకి
రైతులుఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఎగబాకుతున్నాయి.

Team AKS www.aksias.com 8448449709 


21
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

3. అంతర్జాతీయ సంబంధాలు
పెంటగాన్ అసిస్టెంట్ సెక్రటరీగా ఇండియన్-అమెరికన్ రవి చౌదరి నమోదవుతోంది. ఇందులో పాల్గొంటున్న వారంతా 996 పద్ధతిని
నిషేధించి.. 955 (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు
అమెరికాలో భారత సంతతికి చెందిన రవి చౌదరిని
పనివేళలు.. వారానికి ఐదు రోజులే పనిదినాలు)ని తీసుకురావాలని
పెంటగాన్ అసిస ్ట ెం ట్ సెక్రటరీ పదవికి జో బైడెన్ ప్రభుత్వం
కోరుతున్నారు.
ప్రతిపాదించింది. ఏరోస్పేస్, రక్షణ నిపుణుడు, యూఎస్ ఎయిర్
ఫోర్స్ లో ఉన్నత స్థానాల్లో పనిచేసిన రవి చౌదరిని. పెంటగాన్ ఐరాస మానవ హక్కుల మండలికి భారత్ మరోసారి ఎన్నిక
అసిస్టెంట్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు వైట్ హౌస్ ఒక ప్రకటన
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్
విడుదల చేసింది. అయితే యూఎస్ పార్లమెంట్ తుది ఆమోద
హెస్ఆర్‌సీ)లోని 18 కొత్త సభ్యుల కోసం నిర్వహించిన ఎన్నికల్లో
ముద్ర వేయాల్సి ఉంటుంది. పెంటగాన్ అసిస్టెంట్ సెక్రటరీగా
భారత్ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. ఐరాస సర్వప్రతినిధి
నియమితులయ్యాక యూఎస్ ఎయిర్ ఫోలో అన్ని ఇన్‌స్టాలేషన్లు,
సభలోని 193 దేశాల్లో 184 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.
వ్యూహాలను సిద్ధం చేసే బాధ్యత అతడిపై ఉంటుంది.
2022 జనవరి నుంచి 2024 డిసెంబరు ఆఖరు వరకు మూడేళ్ల
రవి చౌదరి 1993 నుంచి 2015 వరకు అమెరికా వైమానిక పాటు ఈ మండలిలో సభ్యత్వాన్ని భారత్ కలిగి ఉంటుంది.

S
దళంలో క్రియాశీలంగా ఉన్నారు. అతడు సీ-17 పైలట్ కూడా.
ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ యుద్ధంలో అనేక ఆపరేషన్లు చేపట్టాడు. బరాక్
ఒబామా కాలంలో ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్ లో సభ్యుడుగా రవి
యూఎన్ హెస్ఆర్ సీకి భారత్ ఎన్నిక కావడం ఇది
ఆరోసారి. మొత్తం 47 మంది సభ్యులు దీనిలో ఉంటారు.
భారత్ ప్రస్తుత సభ్యత్వ పదవీ కాలం 2021 డిసెంబరు 31తో
K
చౌదరి ఉన్నారు. ప్రస్తుతం వర్జీనియాలో రాష్ట్రంలో నివసిస్తున్నారు.
ముగుస్తుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి భారత్
చైనాలో ‘బాయ్ కాట్ 996’ ఉద్యమం తో పాటు కజకిస్థాన్, మలేసియా, కతర్, యూఏఈ సభ్య దేశాలుగా
ఎన్నికయ్యాయి.
చైనాలో కొత్త ఉద్యమం మొదలైంది. అక్కడి టెక్
ఉద్యోగులంతా.. ‘996’ పద్ధతికి వ్యతిరేకంగా ఆన్లైన్ ఉద్యమం జపాన్ దిగువసభ రద్దు
A
ప్రారంభించారు. ఓవర్ టైం పనివేళలు, వీక్ ఆప్స్ విషయంలో
జపాన్ పార్లమెంటు దిగువ సభను రద్దు చేస్తూ కొత్త ప్రధాని
అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు పనిచేస్తున్న కంపెనీలో పనివేళల
ఫుమియో కిషిద నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2021 అక్టోబరు
వివరాలను ఆన్‌లైన్లో పొందుపరుస్తున్నారు. ఇలా ఒక డేటాబేసను
31న జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమమైంది.
ఏర్పాటుచేశారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులు వారి వివరాలు
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పది రోజులకే ఆయన ఈ నిర్ణయం
నమోదు చేయగా.. అందులో అలీబాబా గ్రూప్, బైదూ, టెన్సెంట్
తీసుకున్నారు. తన పాలనకు, విధానాలకు ప్రజల ఆమోదం
హెల్డింగ్స్, బైట్ డాన్స్ వంటి ప్రముఖ సంస్థల ఉద్యోగులే ఎక్కువగా
పొందేందుకే ఎన్నికలకు వెళుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ
ఉన్నారు.
క్రమంలోనే దిగువ సభను రద్దు చేస్తున్నట్టు స్పీకర్ తడమొరి ఓషిమా
ఏమిటీ 996? ప్రకటించారు. 2017లో జపాన్ సార్వత్రిక ఎన్నికలు జరగ్గా,
పనివేళలు.. రోజులను సూచించే సంఖ్యే 996. ఉద్యోగులు ప్రధానమంత్రిగా షింజో అబె అత్యధిక మెజారిటీతో విజయం
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. వారానికి 6 సాధించారు. ఆయన తర్వాత సుగా సుమారు ఏడాదిపాటు ఆ
రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీన్నే 996గా పేర్కొంటున్నారు. పదవిలో కొనసాగారు.
అక్కడి టెక్ కంపెనీల నిబంధనల్లో మాత్రం ఉద్యోగుల విధులు స్విస్ నుంచి భారతీయుల ఖాతాల వివరాల మూడో చిట్టా
వారంలో ఐదు రోజులు, రోజుకు 8 గంటలే ఉంటాయని
స్విట్జర్లాండ్ లోని బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న
పేర్కొంటున్నా..
మరికొందరు భారతీయులు, మరిన్ని భారతీయ కంపెనీల వివరాలు
చాలావరకు ఉద్యోగులు వారానికి ఆరు రోజులు.. కేంద్ర ప్రభుత్వం చేతికి అందాయి. ‘ఆటోమేటిక్ ఎక్చేంజ్ ఆఫ్
రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నట్లు డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ)’ ఒప్పందంలో భాగంగా భారత్ కు వాటిని

Team AKS www.aksias.com 8448449709 


22
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
అందజేసినట్లు స్విసకు చెందిన ఫెడరల్ టాక్స్ అడ్మిని స్టేషన్ భవిష్యత్తులో సైన్యాధ్యక్షుడయ్యే అవకాశాలు మెరుగయ్యాయని ఆ
(ఎఫ్టీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 96 దేశాలతో 33 దేశ సైనిక వర్గాలు చెబుతున్నాయి.
లక్షల ఖాతాల వివరాలను ఈ ఏడాది పంచుకున్నట్లు వెల్లడించింది.
షార్‌లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం
ఆ జాబితాలోని వ్యక్తులు, సంస్థల వివరాలను బహిరంగంగా
వెల్లడించేందుకు మాత్రం నిరాకరించింది. మహిళలకు అవకాశమిస్తే అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో
ఉంటారని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్
స్విస్ లో ఖాతాలున్న భారతీయులు, భారతీయ కంపెనీల
అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రపంచ
వివరాలు మన దేశానికి అందడం ఇది మూడోసారి. 2019,
అంతరిక్ష వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా
2020ల్లోనూ సంబంధిత జాబితాలను ఆ దేశం చేరవేసింది.
‘అంతరిక్షంలో మహిళలు’ అంశంపై ఆమె మాట్లాడారు. ఎన్నో
తదుపరి జాబితా 2022 సెప్టెంబరులో అందనుంది.
ఒత్తిళ్లు ఎదుర్కొని ముందుకెళుతున్నారంటూ మహిళా శాస్త్రవేత్తలను
కువైట్ లో 60 ఏళ్లు దాటిన వారూ పనిచేయవచ్చు అభినందించారు. అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా షార్
ఆధ్వర్యాన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరిలలో
కువైట్ లో 60 ఏళ్లు దాటిన వలస కార్మికులను అక్కడే
విద్యార్థులకు ఆన్‌లైన్లో వివిధ పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
కొనసాగించేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది
అంతరిక్షంలో మహిళల విజయ ప్రస్థానాన్ని ఆమె వివరించారు.
కరోనా సమయంలో తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించేందుకు

S
గాను కువైట్ ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన ప్రవాసులను వెళ్లిపోవాలని
సూచించింది. ఆ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాపార,
వాణిజ్య రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో వృత్తి నైపుణ్యం
గల వలస కార్మికులను వయసుతో సంబంధం లేకుండా పనుల్లోకి
జపాన్ ప్రధానిగా పుమియో కిషిద ఎన్నిక
జపాన్ ప్రధానమంత్రి పీఠం ఫుమియో కిషిదకు దక్కింది.
పార్లమెంటులో తాజాగా జరిగిన ఎన్నికలో ఆయన నూతన
K
ప్రధానిగా ఎన్నికయ్యారు. 64 ఏళ్ల కిషిద గతంలో జపాన్ విదేశాంగ
తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
శాఖ మంత్రిగా పనిచేశారు. గతవారం లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ
కువైట్లో ఉపాధి పొందుతున్న 80 వేల మంది తెలంగాణ కార్మికుల్లో
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే.. ఆయన ప్రధానిగా
60 ఏళ్లు దాటిన వారు 8 వేల మంది వరకు ఉంటారు.
బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. ఆ పార్టీకి, దాని
8 మంది రష్యా అధికారులకు నాటో ఉద్వాసన మిత్రపక్షానికి పార్లమెంటు ఉభయ సభల్లో స్పష్టమైన మెజారిటీ
A
ఉంది. దీంతో.. ప్రధానమంత్రి పదవికి జరిగిన ఎన్నికలో ప్రధాన
నాటో సైనిక కూటమిలో రష్యాకు చెందిన 8 మంది
ప్రతిపక్ష పార్టీ కాన్స్టిట్యూషనల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ జపాన్
దౌత్యాధికారులపై బహిష్కరణ వేటు పడింది. రష్యా తరఫున
అధినేత యెకియో ఎడానో పై కిషిద సునాయాసంగా విజయం
రహస్యంగా నిఘా అధికారులుగా పనిచేస్తుండటంతో వారికి
సాధించారు. ఆ వెంటనే ఆయన కొత్త కేబినెట్ ను కూడా
ఉద్వాసన పలికినట్లు నాటో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమ
ఏర్పాటుచేశారు. ఇన్నాళ్లూ ప్రధానిగా ఉన్న యోషిహిదె సుగా
కూటమిలో రష్యా నియమించగల అధికారుల సంఖ్యను 20 నుంచి
మంత్రివర్గంలో 20 మంది సభ్యులు ఉండగా.. వారిలో కేవలం
10కి తగ్గించినట్లు కూడా వెల్లడించారు.
ఇద్దరినే కిషిద మళ్లి మంత్రులుగా తీసుకున్నారు. పార్లమెంటు దిగువ
పాక్ సైన్యంలో భారీ మార్పులు సభను రద్దు చేసి.. అక్టోబరు 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు
పాకిస్థాన్ సైన్యంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కిషిద తాజాగా ప్రకటించారు.
గూడఛర్య సంస ్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఏ) విశాఖ చేరిన బంగ్లాదేశ్ నౌక
నూతన అధిపతిగా నదీమ్ అహ్మద్ అంజుమ్ ను పాక్ ప్రభుత్వం
విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి (ఈఎన్‌సీ)
నియమించింది. ఇప్పటివరకు ఐఎన్ఏ బాధ్యతలు నిర్వహిస్తున్న
చెందిన జెట్టీలోకి బంగ్లాదేశ్ కు చెందిన నౌక ‘బీఎన్ఎస్ సముద్ర
ఫయాజ్ హమీదు ఆ పదవి నుంచి తప్పించింది. కరాచీ కోర్
అవిజన్’ చేరుకుందని నేవీ వర్గాలు వెల్లడించాయి. ఇండో- పాక్
కమాండర్‌గా పనిచేసిన అంజుమ్ కు 2019లో లెఫ్టినెంట్ జనరల్
యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తవడంతో చేపడుతున్న స్వర్ణ విజయ్
హోదా లభించింది. ఇప్పుడు ఈయనకు కీలక ఐఎన్ఏ చీఫ్ పదవి
వర్ష వేడుకల్లో భాగంగా ఈ నౌక భారత్ లో అయిదు రోజుల
వరించడం వెనుక సైన్యాధ్యక్షుడు కమర్ జావెద్ బాజ్వాకీలక
పాటు పర్యటించి, ఇక్కడి నౌకాదళంతో మమేకమవుతుందని
పాత్ర పోషించారని తెలుస్తోంది. ఈ నియామకంతో అంజుమ్

Team AKS www.aksias.com 8448449709 


23
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
పేర్కొన్నాయి. ప్రకటించారు. ఆర్థిక, సామాజిక సంక్షోభాల నుంచి దేశాన్ని
కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన
బంగ్లాదేశ్ జాతీయ నేత బహదూర్ షేక్ ముజిబుర్
వ్యాఖ్యానించారు. జులై 25న పార్లమెంటును రద్దు చేయడంతోపాటు
రెహమాన్ శత జయంతి స్మారకంగా భారత్ నేవీతో వృత్తిపరమైన
కార్యనిర్వాహక అధికారాలను అధ్యక్షుడు సాయిద్ తన అధీనంలోకి
మమేకం, క్రాస్ డెక్ వంటి అంశాలతో భాగస్వామ్యం కానుందని
తీసుకోవడంతో ట్యునీసియాకు ప్రధానమంత్రి లేరు. ఈ నేపథ్యంలో
స్పష్టం చేశాయి.
ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ స్కూల్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న
తాలిబన్ల కొత్త ఆత్మాహుతి దళం రౌధాను ప్రధాని పదవికి ఎంపిక చేశారు.
అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్ సంస్థ కొత్త ఆత్మాహుతి దళాన్ని చైనా వైమానిక ప్రదర్శన
సిద్ధం చేసింది. దీని పేరు లష్కర్-ఎమన్సూరి (మన్సూర్ ఆర్మీ).
చైనా అధునాతన సాంకేతికతో భారీ వైమానిక ప్రదర్శన
అఫ్ఘాన్ సరిహద్దుల్లో... ముఖ్యంగా తజికిస్థాన్, చైనా సరిహద్దుల్లోని
ప్రారంభించింది. గాల్లో 50 వేల అడుగుల ఎత్తులో ఏకబిగిన 20
బదాక్షన్ ప్రావిలో ఈ దళ సభ్యులను మోహరిస్తారు. ఇందుకు
గంటల పాటు విహరించగల సైనిక డ్రోన్, అనేక యుదవి ్ధ మానాలు,
సంబంధించిన వివరాలను బదాక్షన్ గవర్నర్ ముల్లా నిసార్ అహ్మద్
క్షిపణులు, ఇతర ఆయుధ పరిజ్ఞానాలను తొలిసారిగా ప్రదర్శించింది.
అహ్మదీ మీడియాకు వెల్లడించారు.
ఈ కార్యక్రమం అక్టోబరు 3 వరకూ కొనసాగుతుంది. చంద్రుడి
రాజకీయాల నుంచి వైదొలిగిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు

S
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్ లూ టె ర్లే రాజకీయాల
నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత దేశాధ్యక్ష పదవీ
కాలం 2022లో ముగియనుంది. ఆ తర్వాత నుంచి తాను
వద్దకు మానవులను తీసుకెళ్లే రాకెట్ను ఆవిష్కరించనుంది. అది
జాబిల్లి కక్ష్యలోకి 25 టన్నుల బరువును మోసుకెళ్లగలదు.

చైనా కొత్తగా ప్రదర్శించిన డ్రోన్ పేరు సీహెచ్-6. ఇది


రెండు టర్బోఫాన్ ఇంజిన్ల సాయంతో పనిచేస్తుంది. శత్రువుల
K
క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. విమానాలు, క్షిపణుల రాక గురించి హెచ్చరికలు చేసే రాడార్‌ను
2016లో ఫిలిప్పీన్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోడ్రిగో మోసుకెళ ్ల గ లదు. అలాగే గగనతలం నుంచి గగనతలంలోని
మాదకద్రవ్య వ్యాపారాలపై విరుచుకుపడ్డారు ఆరు వేల మందికి లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఇతర ఆయుధాలను దీనికి
పైగా నిందితులను ప్రభుత్వం హతమార్చడంతో జాతీయంగా, అమర్చవచ్చు. ఎలక్ట్రానిక్ యుద్ధవ్యవస్థలు కలిగిన జె - 16డి
అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. విమానాన్ని కూడా తొలిసారిగా ప్రదర్శించింది. కేవలం 800
A
గ్రాముల బరువు కలిగిన మినీ అటాక్ డ్రోన్ సీహెచ్-817ను
విమాన విధ్వంసక క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
ప్రదర్శించనుంది.
ఉత్త ర కొరియా సరికొత్త విమాన విధ్వంసక క్షిపణిని
పరీక్షించింది. గత కొద్దివారాల్లో ఈ తరహా పరీక్షకు దిగడం ఇది బ్రిటన్ లో తొలిసారిగా లక్ష్మీదేవి బంగారు బిస్కట్
నాలుగోసారి. అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం పొందే హిందువులు ఘనంగా చేసుకునే దీపావళి పండగ సంబరాల్లో
ఉద్దేశంతో అనుసరించే వ్యూహంలో భాగంగా ఇలాంటి చర్యకు భాగంగా బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన రాజ టంకశాల తొలిసారిగా
దిగి ఉంటుందని భావిస్తున్నారు. ఐరాస తీర్మానాల ప్రకారం లక్ష్మీదేవి చిత్రంతో కూడిన బంగారు బిస్కట్ను అందుబాటులోకి
బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను ఉత్త ర కొరియా చేపట ్ట కూ డదు. తెచ్చింది. 20 గ్రాముల బంగారంతో రూపొందించిన ఈ బహుమతి
సాధారణంగా ఈ దేశం ఇలాంటి ప్రయోగాలను నిర్వహించాక ధర సుమారు రూ.1,08,500 (1,080 పౌండ్లు)గా నిర్ణయించారు.
దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలు బహిరంగంగా ఆ విషయాన్ని టంకశాల డిజైనర్ ఎమ్మానోబెల్ లక్ష్మీదేవి చిత్రానికి ప్రాణం
ధ్రువీకరిస్తుంటాయి. తాజాగా మాత్రం ఇలాంటి ధ్రువీకరణ రాలేదు. పోశారు. ఇందుకోసం కాలిఫోర్నియాలో ఉన్న స్వామి నారాయణ్
దీన్నిబట్టి ఒక విభిన్న అస్త్రాన్ని ఉత్తర కొరియా పరీక్షించి ఉంటుందని ఆలయం సహకారం తీసుకున్నారు.
భావిస్తున్నారు.
తగ్గిన సింగపూర్ జనాభా
ట్యునీసియా తొలి మహిళా ప్రధానిగా రౌధా
కొవిడ్ 19 కారణంగా సింగపూర్ జనాభా తగ్గిపోయింది.
ట్యునీసియా తొలి మహిళా ప్రధానిగా రౌధా బౌడెంట్ 2020లో 56.90 లక్షలున్న జనాభా 2021 జూన్ లో 54.50
రమధానేను నియమిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు కౌస్ సాయిద్ లక్షలకు పడిపోయింది. 1970లో ప్రభుత్వం జనాభా లెక్కలు

Team AKS www.aksias.com 8448449709 


24
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
సేకరించడం మొదలుపెట్టిన తరవాత ఎన్నడూ ఇంతగా జనాభా 157 కళాఖండాలను భారత్ కు అందజేసిన అమెరికా
క్షీణించలేదు. చాలామంది సింగపూర్ పౌరులు, శాశ్వత నివాస సదా
అక్రమ రవాణా సహా వివిధ మార్గాల్లో భారత్ నుంచి
(పీఆర్) గల విదేశీయులు పనుల మీద ఇతర దేశాలకు వెళ్లి, కొవిడ్
తరలిపోయి అమెరికా చేరిన కళాఖండాలు తిరిగి సొంత దేశం
ఆంక్షల వల్ల తిరిగి రాలేక ఏడాది కాలంగా బయటే ఉండిపోవడం
చేరుకోనున్నాయి. ఈ మేరకు 157 పురాతన వస్తువులు,
దీనికి మూల కారణం. సింగపూర్ లో ఉన్నవారు కూడా.. కొవిడ్
కళాఖండాలను ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి
నిరోధానికి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల రిజిస్ట్రేషన్
ఆ దేశం అందజేసింది. వీటిలో 71 సాంస్కృతిక పరమైనవి కాగా,
ప్రక్రియను త్వరగా పూర్తి చేయలేకపోతున్నారు. దీనివల్ల కొత్తగా
60 హిందూ మతానికి చెందినవి, 16 బౌద్ధమతానికి చెందినవి, 10
పౌరసత్వం కానీ, పీఆర్ సదా కానీ పొందడం ఆలస్యమవుతోంది.
జైన మతానికి చెందినవి ఉన్నట్లు ఓ అధికారిక ప్రకటన విడుదలైంది.
వివిధ పనులు పనిచేయడానికి ఇతర దేశాల వారు సకాలంలో
పర్మిట్లు పొందలేకపోతున్నారు. సింగపూర్ జనాభాలో రానురానూ ఈ సందర్భంగా అమెరికా యంత్రాంగానికి, అధ్యక్షుడు
వృద్ధుల సంఖ్య పెరుగుతుంటే, జననాల రేటు తగ్గిపోతోంది. బైడెనుకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. సాంస్కృతిక పరమైన
వస్తువుల చోరీ, అక్రమ రవాణా, వ్యాపారం వంటివి నిర్మూలించేలా
యూఎన్ఎస్సీలో భారత్ కు శాశ్వత సభ్యత్వం
చర్యలను బలోపేతం చేసేందుకు ఇద్దరు నేతలు సంసిద్ధత వ్యక్తం
ప్రపంచ శాంతికి విశేష కృషి చేస్తున్న భారత దేశానికి చేశారు. భారత్ నుంచి తరలిపోయిన వివిధ వస్తువుల్లో 1976

S
ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్ఎస్సీ)లో శాశ్వత
సభ్యత్వం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అభిప్రాయపడింది.
భారత్ లో పాటు మరికొన్ని ముఖ్యమైన దేశాలకూ దీనిలో
చోటుకల్పించాల్సి ఉందని, ఇందుకోసం తీసుకొచ్చే సంస్కరణలకు
నుంచి 2013 వరకు కేవలం 13 వస్తువులు మాత్రమే తిరిగి
స్వదేశానికి చేరాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2004
నుంచి 2014 మధ్య కేవలం ఒక్కటంటే ఒక్క వస్తువు మాత్రమే
భారతకు చేరినట్లు వెల్లడించాయి. 2014లో ప్రధాని మోదీ
K
తమ మద్దతు ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం బాధ్యతలు స్వీకరించాక అప్పటి నుంచి 2021 వరకు 200కుపైగా
చేశారు. పురాతన వస్తువులను స్వదేశానికి రప్పించినట్లు తెలిపాయి.
దీంతో పాటు అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్ జీ)లో అమెరికాలో హిందూ వారసత్వ మాసంగా అక్టోబరు
భారత్ ప్రవేశానికి ఆయన సుముఖత తెలిపారు. రక్షణ రంగంలో
అమెరికా సమాజాభివృద్ధిలో హిందూ సమాజం నిర్వర్తించిన
భారత్ ను ప్రధాన భాగస్వామిగా గుర్తిస్తున్నామని తెలిపారు.
A
పాత్రకు గుర్తింపుగా.. టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఒహియో సహా
అమెరికా చేసిన తాజా ప్రకటన ద్వారా ఐక్యరాజ్య సమితి(ఐరాస)
వివిధ రాష్ట్రాలు.. అక్టోబరు నెలను హిందూ వారసత్వ మాసంగా
లో సంస్కరణలు తీసుకురావాలంటూ భారత్ చేస్తున్న ప్రయత్నాలకు
ప్రకటించాయి. “హిందూ మతం తమ విశ్వాసాలను ఇతరులకు
గట్టి మద్దతు లభించినట్లయ్యింది.
పంచుతూ, సమాజాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తోంది. తనదైన
ఐరాస భద్రతమండలిలో ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, ప్రత్యేక చరిత్ర, వారసత్వంతో మన దేశ, రాష్ట్రాల అభివృద్ధిలో కీలక
చైనా, ఫ్రాను శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. తీర్మానాలను పాత్ర పోషిస్తోంది” అని వివిధ రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలు
తిరస్కరించే(వీటో చేసే) అధికారం ఈ దేశాలకు ఉంటుంది. ప్రకటించాయి. అక్టోబరు నెలను హిందూ వారసత్వమాసంగా బైడెన్
మరో 10 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ప్రతి రెండేళ్లకోసారి ప్రభుత్వం కూడా గుర్తించాలని అమెరికాలోని హిందూ సంస్థలు
భద్రత మండలికి, ఎన్నికవుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా కోరుతున్నాయి.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో శాశ్వత, తాత్కాలిక దేశాల
సంఖ్యను పెంచాలని భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ (జి4) దేశాలు క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చట్టవిరుద్ధం: చైనా కేంద్ర బ్యాంక్
డిమాండ్ చేస్తున్నాయి. దీనికోసం మదతు ్ద ను కూడగట్టే యత్నాలను బిట్ కాయిన్, ఇతర వర్చువల్ కరెన్సీలతో కూడిన
కొనసాగిస్తున్నాయి. మోదీ, బైడెన్ల భేటీలో మరో కీలకాంశం.. 48 లావాదేవీలు చట్ట విరుద్ధమని చైనా కేంద్ర బ్యాంక్ ప్రకటించింది.
దేశాలు సభ్యత్వం కలిగిన అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్ డిజిటల్ కరెన్సీల అనధికార వినియోగాన్ని నిలిపివేయాల్సిందిగా
జీ)లో భారత్ కు చోటు కల్పించడంపై అమెరికా సుముఖత ఆదేశించింది.
తెలిపింది.
క్రిప్టోకరెన్సీలను నిర్వహించకుండా 2013లోనే చైనా
బ్యాంకులపై నిషేధం విధించారు. కానీ ప్రభుత్వం ఈ ఏడాది

Team AKS www.aksias.com 8448449709 


25
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
మరోసారి ప్రకటన చేసింది. అయితే ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థలో ఎలక్ట్రా ని క్, ఆటోమొబైల్‌ కంపెనీలు చిప్‌లు , సెమీకండక ్ట ర ్ల
క్రిప్టోకరెన్సీ మైనింగ్, ట్రేడింగ్ ఇంకా జరుగుతుందని, పరోక్షంగా కొరతనెదుర్కొంటున్నాయి.
ఇది ముప్పు తీసుకురావొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
కరోనా సంక్షోభంతో మొదలైన సరఫరా అవాంతరాలు
బిట్ కాయిన్, ఇథేరియం, ఇతర డిజిటల్ కరెన్సీలు ఆర్థిక
ఇందుకు కారణం. చైనా కరెంటు కోతలతో ఈ సమస్య
వ్యవస్థను నాశనం చేస్తాయని, మనీ లాండరింగ్, ఇతర నేరాల్లో
మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు
వినియోగిస్తా ర న్న ఫిర్యాదులు వచ్చినట్ లు చైనా కేంద్ర బ్యాంక్
వాపోతున్నాయి.
అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పేర్కొంది. వర్చువల్ కరెన్సీ
డెరివేటివ్ కాంట్రాక్టులన్నీ చట్టవిరుద్ధమని, వాటిని నిషేధిస్తున్నట్లు సరఫరా తగ్గితే అంతర్జా తీ యంగా ఉత్పత్తుల ధరలు
స్పష్టం చేసింది. పెరుగుతాయని, చైనా సహా ప్రపంచ జీడీపీ వృద్ధిపైనా ప్రభావం
చూపనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ
చైనా కేంద్ర బ్యాంక్ ప్రకటన నేపథ్యంలో బిట్ కాయిన్
బ్యాంకింగ్‌దిగ్గజం గోల్డ్‌మన్‌శాక్స్‌ఈ ఏడాదికి చైనా వృద్ధి రేటు
విలువ 9 శాతానికి పైగా పతనమై 41,085 డాలర్లకు చేరింది.
అంచనాను 8.2 శాతం నుంచి 7.8 శాతానికి కుదించింది. అలాగే,
ఇథేరియం విలువ 10% తగ్గి 3100 డాలర్ల నుంచి 2800 డాలర్లకు
మూడో (జూలై-సెప్టెంబరు) త్రైమాసిక వృద్ధి అంచనాను 5.1
పడింది.
శాతం నుంచి 4.8 శాతానికి, నాలుగో (అక్టోబరు-డిసెంబరు)
ప్రపంచానికి చైన మరో షాక్

S
మానవాళికి కరోనా కష్టాలను పంచిన చైనా.. తాజాగా
మరో సంక్షోభాన్ని ముంగిట నిలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో
తీవ్రమైన కరెంటు కోతల కారణంగా అక్కడి ప్రజలతో పాటు
త్రైమాసిక వృద్ధి అంచనాను 4.1 శాతం నుంచి 3.2 శాతానికి
తగ్గించింది. అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌
సైతం చైనా ప్రస్తుత వార్షిక వృద్ధి అంచనాను 8.3 శాతం నుంచి 8
శాతానికి తగ్గించింది.
K
ఫ్యాక్టరీలు, వ్యాపార కేంద్రాలు విలవిల్లాడుతున్నాయి. కారణాలు..

జిన్‌పింగ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న పరిమిత విద్యుత్‌ చైనాలోసాధారణంగానే శీతాకాలంలో (నవంబరు నుంచి


వినియోగ విధానం కారణంగా ఈశాన్య చైనా సహా తయా మార్చి వరకు) విద్యుత్‌ కోతలుఅధికమవుతాయి. కానీ, ఈసారి
రీకి వేదికైన ఇతర ప్రావిన్సుల్లో విద్యుత్‌ కోతలు ఈ మధ్య మరీ ముందే సమస్య తీవ్రతరం కావడానికి పలుకారణాలున్నాయి.
A
అధికమయ్యాయి. దాంతో అక్కడి ప్లాంటలో ్ల ఉత్పత్తి కుంటుపడింది. బొగ్గు కొరత..ధరల పెరుగుదల
చాలా ప్రావిన్సుల్లోని ఫ్యాక్ట రీ ల్లో యంత్రాలు పూర్తి గా గతంలోచైనా ఆస్ట్రేలియా నుంచి భారీగా బొగ్గును దిగుమతి
నిలిచిపోగా.. మిగతా వాటిలో పాక్షికంగా ఉత్పత్తి జరుగుతోంది. చేసుకునేది. కరోనాసంక్షోభం మొదలయ్యాక ఈ రెండు దేశాల
మరికొంత కాలం విద్యుత్‌ వెతలు తప్పకపోవచ్చని చాలా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.చైనాలోని వుహాన్‌
మంది అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ పరిణామం ల్యాబ్‌లోనే ఈ వైరస్‌సృష్టి జరిగిందన్న వాదనకుమదతు ్ద నివ్వడంతో
అంతర్జా తీ య వర్త క ం పై గణనీయ ప్రభావం చూపనుందని పాటు ఆ విషయంపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేసిన
విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, ప్రపంచ తయారీ హబ్‌గా దేశాల్లోఆస్ట్రేలియా ఒకటి. దాంతో గత ఏడాది ద్వితీయార్ ధం
పేరుగాంచింది చైనా. అమెరికా వంటి అగ్రరాజ్యాలతో పాటు నుంచే ఆస్ట్రేలియా నుంచిబొగ్గు కొనుగోలును చైనా నిలిపివేసింది.
భారత్‌లోని చాలా కంపెనీలకు ముడి సరుకులు సరఫరా చేసేది ఈ మధ్య కాలంలో అక్కడి ఫ్యాక్టరీల్లోబొగ్గు వినియోగం భారీగా
ఆ దేశమే. పెరగడంతోపాటు ఉత్తర చైనాలో బొగ్గు ఉత్పత్తి బాగాతగ్గడంతో
స్టీల్‌, అల్యూమినియం తదితర కమోడిటీలను సైతం ఆ ఈ ముడి సరుకు కొరత తీవ్రతరమైంది. అంతేకాదు, గడిచిన
దేశం పెద్దఎత్తున ఎగుమతి చేస్తోంది. అంతేకాదు, చైనా చౌక ఏడాది కాలంలోఅంతర్జాతీయంగా బొగ్గు ధరలు రెట్టింపునకు
వస్తువులు అన్ని దేశాల మార్కెట్లలోనూ పాగావేశాయి. కాబట్టి, పైగా పెరిగాయి. ఈ మధ్య సహజ వాయువురేటు కూడా
అక్కడ ఉత్పత్తి నిలిచిపోతే.. ప్రపంచానికి సరఫరా తగ్గుతుంది. గణనీయంగా పెరిగింది. దాంతో విద్యుత్‌ఉత్పత్తి భారంగా మారిం
దీంతో పండగ సీజన్‌లో ప్రపంచ వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్లు ది.ఎందుకంటే, చైనాలో బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచే 57 శాతం
తదితర వస్తువులకు కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే విద్యుత్‌ ఉత్పత్తిజరుగుతోంది. గడిచిన రెండు నెలల్లో ఆ దేశంలో
జల విద్యుత్‌, పవన విద్యుత్‌ఉత్పత్తి కూడా తగ్గింది. దాంతో అక్కడి

Team AKS www.aksias.com 8448449709 


26
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ప్రభుత్వం విద్యుత్‌వినియోగంపైఆంక్షలు విధిస్తోంది. అదేసమయంలో శ్రీలంకలోని ఏ రేవునూ భారత్‌కు
వ్యతిరేకంగా సైనిక అవసరాల కోసంవినియోగించుకునేందుకు
ఫ్యాక్టరీల్లో భారీగా పెరిగిన ఉత్పత్తి
మూడో దేశాన్ని అనుమతించరాదనీ ఆశిస్తోంది.
కరోనాసంక్షోభం నుంచి తాత్కాలికంగా తేరుకున్న ప్రపంచం
2014లోరెండు చైనా జలాంతర్గాములు కొలంబో రేవులో
ఆర్థిక కార్యకలాపాలనుపునఃప్రారంభించాక వస్తు గిరాకీ పెరిగింది.
లంగరు వేయడం, 1987నాటిభారత్‌శ్రీలంక భద్రతా ఒప్పందానికి
దాంతో చైనాలోని ఫ్యాక్టరీలకుముడి సరుకులు,కమోడిటీలు తదితర
ఉల్లంఘనే. దీనిపై భారత్‌ అభ్యంతరాన్నిపురస్కరించుకుని
ఉత్పత్తులకు ఆర్డర్లు భారీగా పెరిగాయి.ఎగుమతి అవసరాలకు
శ్రీలంక అప్పటి నుంచి చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాములకు
తగ్గట్టుగా అక్కడి ప్లాంట్లు ఉత్పత్తిని పెంచాయి. దాంతోచాలా
ఆశ్రయమివ్వడానికి నిరాకరిస్తూ వస్తోంది. అలాగని చైనాతో
వరకు ఫ్యాక్టరీలు బొగ్గు, విద్యుత్‌ను ఈ ఏడాది గరిష్ఠ పరిమితి
సంబంధాలనుతెగతెంపులు చేసుకునే స్థితిలో శ్రీలంక లేదు.
మేరకువినియోగించేసుకున్నాయి. తత్ఫలితంగా చాలా పారిశ్రామిక
ప్రావిన్సుల్లోపర్యావరణ కాలుష్య ఉద్గారాలు కూడా గరిష్ఠ స్థాయిల కు చైనా నుంచి తీసుకున్న భారీరుణాన్ని గడువు ప్రకారం
చేరువయ్యాయి.ప్లాంట్లకు విద్యుత్‌సరఫరా నిలిపివేతలు, పరిమిత 2017 డిసెంబరులో చెల్లించలేక- హంబన్‌టొట రేవును లంక 99
వినియోగ ఆంక్షలువిధించడానికి ఇది కూడా ఒక కారణం. ఏళ్లకు డ్రాగన్‌కు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రాక్పశ్చిమ దేశాల
మధ్యఅత్యంత రద్దీ రవాణా మార్గంలో ఉన్న ఈ రేవు చైనా పరం
కర్బన ఉద్గారాల కట్టడి లక్ష్యాలు

S
ఈఏడాది చైనా కర్బన ఉద్గారాలు 904 కోట్ల టన్నులకు
పెరగవచ్చని అంచనా.అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే, ఒక
యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి చైనావిడుదల చేసే కర్బన ఉద్గారాలు
కావడంపై అమెరికా, భారత్‌లు ఆందోళన చెందాయి.

చైనా నిధులు తప్పనిసరై...

అసలుకొవిడ్‌ కడగండ ్ల క న్నా ముందు నుంచే ఆర్థిక


K
చాలా అధికం. అయితే, చైనాను 2060 నాటికి కర్బనఉద్గార తటస్థ ఇబ్బందులను ఎదుర్కొంటున్నశ్రీలంక ఎప్పటికప్పుడు చైనాపై
దేశంగా మారుస్తామని జిన్‌పింగ్‌ప్రకటించింది. అంతేకాదు, ఈనెల ఆధారపడక తప్పడంలేదు. ఎగుమతులకన్నా దిగుమతులుఎక్కువై
12-13 తేదీల్లో చైనాలో జరగనున్న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విదేశాలకు సకాలంలో చెల్లింపులు జరపలేక చైనా నుంచి
పర్యావరణసదస్సులో జిన్‌పింగ్‌ కూడా పాల్గొనబోతున్నారు. ఈ అప్పులుతీసుకోవలసి వస్తోంది.
నేపథ్యంలో విద్యుత్‌వినియోగం, ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిపై ఆంక్షల
2010-20 మధ్య శ్రీలంకలో అతి పెద్ద పెట్టుబడిదారు
A
ద్వారా పర్యావరణ కాల్యుష్యనియంత్రణకు తాము గట్టిగా
చైనాయే. హంబన్‌టొ ట రేవుతోపాటు కొలంబో నగరాన్ని
కృషిచేస్తున్నామంటూ ప్రపంచానికి చైనా సంకేతాలిచ్చేప్రయత్నం
విమానాశ్రయంతో కలిపేఎక్స్‌ప్రెస్‌వే, దేశంలో రెండో అంతర్తీ
జా య
చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది.
విమానాశ్రయంగా మట్టల రాజపక్సఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం చైనా
భారత్‌తో స్నేహవారధి ఉపయుక్తం : శ్రీలంక రుణాలతోనే నడుస్తున్నాయి.

శ్రీలంకతన చిరకాల నేస్తం భారత్‌కు దూరమవుతూ చైనాను విదేశాల నుంచిపెరిగిపోతున్న దిగుమతుల వల్ల విదేశీ ద్రవ్య
ఆలింగనం చేసుకొంటోందనేఅభిప్రాయం కొన్నాళ్లుగా బలపడుతూ నిల్వలు తరిగిపోయి, వాటినిభర్తీ చేసుకునే మార్గం లేక దిగుమతులపై
వస్తోంది. ఈ నేపథ్యంలో కొలంబో రేవు పశ్చిమకంటైనర్‌టెర్మినల్‌ శ్రీలంక ఆంక్షలు పెట్టింది. దీనివల్లభారత్‌ నుంచి దిగుమతులు
(డబ్ల్యూసీటీ) కాంట్రాక్టులో 51శాతం వాటాలను భారత్‌కుచెందిన భారీగా తగ్గినా చైనా నుంచి మాత్రం స్వల్పంగానేతగ్గాయి.
అదానీ గ్రూపునకు లంక దత్తం చేయడం కొత్త మలుపు. చైనాకు శ్రీలంక ఎగుమతులకన్నా లంకకు చైనా
అంతకుముందు భారత్‌, జపాన్‌, శ్రీలంకలు కలిసి ఎగుమతులు చాలా ఎక్కువ.ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు
నిర్మించాల్సిన తూర్పు కంటైనర్‌ టెర్మినల్‌ (ఈసీటీ) చివరి నానాటికీ పెరిగిపోతోంది. 2020లో శ్రీలంకఎగుమతుల్లో చైనా
నిమిషంలో చైనా పరం కావడం భారత్‌కు ఎదురు దెబ్బ వాటా కేవలం 2.3శాతం. భారత్‌ వాటా 6.1శాతం. ఏతావతా
అని భాష్యాలువెలువడ్డాయి. అయితే, శ్రీలంకలో చైనా ఆర్థిక వాణిజ్యలోటును అధిగమించడానికి చైనా మీద కానీ, భారత్‌-
కార్యకలాపాలను తామువ్యతిరేకించడం లేదని, చైనా ప్రాజెక్టులకు అమెరికాల మీద కానీ, ఐఎంఎఫ్‌-ప్రపంచ బ్యాంకుల మీద కానీ
ఇస్తున్న ప్రాధాన్యాన్ని భారత్‌ప్రాజెక్టులకూ ఇవ్వాలని కోరుతున్నామని లంక ఆధారపడక తప్పదు. వీటిలో దేన్నీ దూరంచేసుకోకుండా
దిల్లీ స్పష్టం చేస్తోంది. నేర్పుగా నెట్టు కు రావాలని శ్రీలంక గ్రహించింది. తాజాగా

Team AKS www.aksias.com 8448449709 


27
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
భారతీయఅదానీ గ్రూపుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈ కోణం దీన్ని బట్టితేటతెల్లమవుతుంది.
నుంచే చూడాలి.
అవిశ్వాస ఓటుతో కుప్పకూలిన రుమేనియా ప్రభుత్వం
చారిత్రక అనుబంధం
రుమేనియాలో లిబరల్‌ప్రధాని ఫ్లోరిన్‌సిటు నేతృత్వంలోని
ప్రస్తుతమైతేలంక చైనాపై అధికంగా ఆధారపడుతున్నా, ప్రభుత్వం కుప్పకూలింది. పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన
భారత్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్నివిస్మరించజాలదు. లంకకు అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో సిటు ప్రభుత్వం రాజీనామా చేసింది.
భారత్‌అందించిన అపూర్వ కానుక- బౌద్ధం. కషకా ్ట లంలోశ్రీలంకను దీంతో రుమేనియా మరోసారి రాజకీయ అనిశ్చితిలోకి జారింది.
ఆదుకోవడానికి అందరికన్నా ముందు వచ్చేది భారతదేశమే.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ
2004 డిసెంబరులో లంక తీరాన్ని సునామీ ముంచెత్తిన (పీఎస్‌డీ ) ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించగా, 467
20 గంటల్లోనే భారత వాయుసేనవిమానం అత్యవసర సహాయ స్థానాలున్న పార్లమెంటులో 281 మంది దీనికి అనుకూలంగా
సామగ్రితో కొలంబోకు చేరుకుంది. కొవిడ్‌ కాలంలోనూ ఓటు వేశారు. అధికార పార్టీ, దాని మిత్ర పక్షాలు ఓటింగ్‌ను
లంకనుభారత్‌ పలు విధాలుగా ఆదుకొంటోంది. శ్రీలంకలో బహిష్కరించడంతో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క
తమిళులు, సింహళుల మధ్య జాతివైరం పేట్రేగినప్పుడు ఎల్‌టీటీఈని ఓటు కూడా రాలేదు. పడలేదు. పాలక నేషనల్‌ లిబరల్‌ పార్టీ
కటడి్ట చేసి, లంక ప్రాదేశిక సమగ్రతనుకాపాడటానికి భారత శాంతి (పీఎన్‌ఎల్‌) అధ్యక్షుడిగా సిటు ఎన్నికైన పది రోజులకే ఆయన
రక్షక దళం (ఐపీకేఎఫ్‌) రంగంలోకి దిగింది.

S
ఆ పోరులో 1,300 మంది భారత జవాన్లు బలయ్యారు. తమ
భూభాగంలోని తమిళుల హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడటం
ప్రభుత్వం కుప్పకూలింది.

మాజీ బ్యాంకర్‌అయిన సిటు(49) గత ఏడాది డిసెంబరు


23న అధికారం చేపట్టారు. ఆయన ప్రభుత్వానికి మధ్యేవాద మితవాద
K
శ్రీలంకకే క్షేమకరమని గత జనవరిలో కొలంబోనుసందర్శించిన భాగస్వామ్యపార్టీ గత నెల తన మద్దతు ఉపసంహరించుకుంది.
భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌సలహా ఇచ్చారు.
జనగణనలో థర్డ్‌జెండర్‌ను చేర్చిన నేపాల్‌
శ్రీలంకతమిళుల విషయంలో- ఆ దేశ విధానాలు
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలోవిమర్శలకు నేపాల్‌ తమ దేశ జనగణనలో తొలిసారిగా థర్డ్‌ జెండర్‌
లోనయ్యాయి. ఎల్‌టీటీఈతో సమరంలో లంక దళాలు మానవ కేటగిరీని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ద్వారా తమకు
A
హక్కుల ఉల్లంఘనకుపాల్పడ్డాయని మండలి తూర్పారబట్టింది. మరిన్ని హక్కులు వస్తాయని ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశిస్తోంది.
దీనికి ప్రతిగా శ్రీలంకపై చర్యలుతీసుకోవాలంటూ ఈ ఏడాది నేపాల్‌లో సెంట్రల్‌బ్యూరో ఆఫ్‌స్టాటిస్టిక్స్‌కు చెందిన అధికారులు
మార్చిలో మండలిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. చైనా, పాకిస్థాన్‌, ఇంటింటికి తిరుగుతూ జనగణన చేపడుతున్నారు.
రష్యాలతోపాటు 11 దేశాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఇందులో భాగంగా ప్రజలకు మేల్‌ (పురుషులు, ఫిమేల్‌
ఓటువేయగా- భారత్‌, జపాన్‌లతో పాటు 14 దేశాలు ఓటింగ్‌లో (స్త్రీలు)తో పాటు ఇతరులు (థర్డ్‌ జెండర్‌) కేటగిరీ ఆప్షన్లు
పాల్గొనలేదు. ఇస్తున్నారు. దేశంలో ఎల్‌జీబీటీక్యూకి చెందిన వారు దాదాపు 9
శ్రీలంకతోసంబంధాలను పెంపొందించుకోవడానికి భారత్‌ లక్షల మంది వరకు ఉన్నారు.. ప్రధానంగా వీరంతా ఉద్యోగాలు,
మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి.ఈ ఏడాది చివర్లో శ్రీలంక విద్య, వైద్యం, తదితర అంశాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారు.
విదేశాంగ మంత్రి జీఎల్‌పైరిస్‌, ఆర్థిక మంత్రిబసిల్‌దిల్లీ రానున్నారు. స్వలింగ సంపర్కం, లింగమార్పిడి హక్కులపై నేపాల్‌
తమ దేశంలో అభివృద్ధికి, మౌలిక వసతులప్రాజెక్టులకు, భద్రత, ఇప్పటికే దక్షిణాసియాలో అత్యంత ప్రగతిశీల చట్టాలను కలిగి
ఉగ్రవాద నిరోధక చర్యలకు భారత్‌అందించనున్న 45 కోట్లడాలర్ల ఉంది. 2007 లో ఆమోదించిన సంస్కరణలు లింగ లేదా లైంగిక
(రూ.3,350 కోట్ల) ఆర్థిక సహాయాన్ని ఖరారు చేసుకుంటారు. పరమైన వివక్ష ధోరణులను నిషేధించాయి. పౌరసత్వ పత్రాల కోసం
ఈ పర్యటనలకుకొనసాగింపుగా వచ్చే ఏడాది భారత నేపాల్‌ థర్డ్‌ జెండర్‌ కేటగిరీని 2013లో ప్రవేశపెట్టింది. దీనికి
ప్రధాని నరేంద్ర మోదీ, లంక అధ్యక్షుడుగొటబయ రాజపక్సల రెండు సంవత్సరాల తరువాత అధర్స్‌ (ఇతరులు) కేటగిరీ కింద
మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ రెండు దేశాలూ తమ పాస్‌పోర్టులను జారీచేయడం ప్రారంభించారు.
చిరకాలమైత్రిని కాపాడుకోవడానికి ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో

Team AKS www.aksias.com 8448449709 


28
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

4. పర్యావరణం
వేగంగా పెరుగుతున్న సముద్రమట్టాలు రుతుపవనాలకు సంబంధించిన గాలుల్లో ఒడిదొడుకులూ పెరిగాయి.
సముద్రం వేడెక్కడం, సాగర మట్టం గణనీయంగా ఈ కారణంగా అతి భారీ వర్షాలు మూడు రెట్లు పెరిగి
పెరగడం వల్ల అతి భారీ వర్షాలు, తుపాన్ల తీవ్రత హెచ్చుతోంది. వరదలొస్తున్నాయి. చాలా తీవ్రమైనవి 150 శాతం పెరిగాయి. వెంట
ఒక దశాబ్దంలో సముద్రంలో నీటిమట్టం మూడు నుంచి ఐదు వెంటనే తుపాన్ల్లూ వచ్చే అవకాశాలున్నాయని తాజాగా ఐపీసీసీ
సెం.మీ. వరకు పెరుగుతోంది. మూడు సెం.మీ. నీటిమట్టం నివేదిక హెచ్చరించింది. ఇలాంటివి భారతదేశంలో ఇప్పటికే
పెరిగిందంటే 17 మీటర్ల తీర ప్రాంత భూభాగాన్ని కోల్పోయినట్లేనని జరిగాయి. 2021 మే నెలలో తౌక్తే, యాస్‌తుపాన్లు వచ్చినపుడు ఐదు
భారత ఉష్ణ మండల వాతావరణ సంస్థ (ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉప్పెనలు వచ్చి నీటిని భూమి మీదకు
ఆఫ్‌ ట్రాపికల్‌ మెటరాలజీ) ప్రధాన శాస్త్రవేత్త రాక్సీ మ్యాథ్యూ తోశాయి. మొత్తమ్మీద దేశంలో రుతుపవనాల స్వభావం మారింది.
కో ల్ ‌ అ భిప్రా య ప డ్డా రు . దీని తీ వ్ర త ను త గ ్గ ించేం దు కు ఎక్కువ రోజులు ఎలాంటి వర్షం లేకపోవడం, మధ్యలో మూడు
మనం తీసుకొంటున్న చర్యలు ఏ మాత్రం సరిపోవన్నారు. నుంచి నాలుగురోజుల్లోనే అతి భారీ వర్లు
షా కురవడం జరుగుతోంది.
‘‘ఇతర సముద్రాలతో పోల్చితే హిందూ మహాసముద్రం వరదల ప్రభావం పెరగడానికి ప్రత్యేక కారణం?
చాలా వేగంగా వేడెక్కుతోంది. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో తా జా గా భా ర త దే శ ం లో నూ , యూ ర ప్ ‌, చై నా లో

S
ఉపరితల ఉష్ణోగ్రత 1.2 నుంచి 1.4 డిగ్రీలు పెరిగింది. గ్లోబల్‌
వార్మింగ్‌ వల్ల పెరిగిన 1.1 డిగ్రీల కంటే ఇది ఎక్కువ’’ అని
ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రాలు అతి వేగంగా
వేడెక్కడం, అంతర్జాతీయంగా వర్షపాతంలో వస్తున్న మార్పులు,
వచ్చిన వరదలు, కెనడా, అమెరికాలో వడగాడ్పులు మనల్ని
మేల్కొలుపుతున్నాయి. గతంలోనూ పరిస్థితి తీవ్రంగా పట్టించుకోవడం
లేదు. తాత్కాలికంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్నాం.
K
వాతావరణంపై జరుగుతున్న పరిశోధనకు నాయకత్వం వహిస్తోన్న యూరప్‌లో తీవ్రంగా వచ్చిన వడగాడ్పులకు 2003లో
రాక్సీ.. స్టాన్‌ఫర్డ్‌విశ్వవిద్యాలయం ప్రకటించిన టాప్‌టు పర్సెంట్‌ 70వేల మంది మరణించారు. 2005లో ముంబయి వరదల్లో
శాస్త్రవేత్తల్లో ఒకరు. ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వెయ్యిమందికి పైగా చనిపోయారు. ఈ నగరానికి వరద
ఇంటర్‌ గవర్నమెంట్‌ ప్యానల్‌ ఆన్‌ క్లై మే ట్‌ ఛేంజ్‌( ఐపీసీసీ) సాధారణమైంది. ఇక్కడ పరిశోధనలో తేలిందేమిటంటే మానవ
విడుదల చేసిన నివేదిక తయారీలోనూ ఈయన కీలక వ్యక్తి. తప్పిదం వల్ల వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం.
A
అతి భారీ వర్షాలు, తరచూ తుపాన్లు రావడానికి ఎలాంటి మార్పులు దీనికి పరిష్కారం :
కారణమవుతున్నాయి? వీటి నుంచి మనం ఏం నేర్చుకోవడం లేదు. సమస్య
మంచు పర్వతాలు కరిగిపోవడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల అంతర్జాతీయమైంది. సవాళ్లు స్థానికమైనవి కాబట్టి కార్యాచరణ
వల్ల గతంలో ఎన్నడూ లేనంత వేగంగా సముద్రమట్టాలు కూడా అలాగే ఉండాలి. ఉదాహరణకు ముంబయి, విశాఖపట్నం,
పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా 1901-1971 మధ్య సముద్ర చెన్నై , హైదరాబాద్‌ ఇలా ఏ నగరానికి ఉన్న సమస్యలు
మట్టాలు దశాబ్దానికి 1.3 సెం.మీ పెరిగితే, 1971 2006లో వాటికున్నాయి. పల్లె.. పట ్ట ణా లకూ తేడాలున్నాయి. దీనికి
అది 1.9 సెం.మీ. 2006-18 మధ్య ఇది 3.7 సెం మీ. ఇప్పుడు తగ్గట్టుగా విపత్తుల యాజమాన్యానికి సిద్ధం కావాలి. ఐపీసీసీ
పశ్చిమం నుంచి తూర్పు తీరప్రాంతం మధ్య దశాబ్దానికి మూడు నివేదిక ఒక విస్తృతమైన అంచనాను మన ముందు పెట్టింది.
నుంచి ఐదు సెం.మీ పెరుగుతోంది. చేయాల్సింది ఎక్కడికక్కడ స్థా ని కంగానే దేశంలోని
బంగ్లాదేశ్‌తీర ప్రాంతంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ప్రతి జిల్లాను వాతావరణ మార్పులకు తగ్గట్లుగా సిద్ధమయ్యేలా
ఉంది. భవిష్యత్తులో సముద్ర మట్టాలు ఇంకా పెరిగే అవకాశం చేయాల్సిన అవసరం ఉంది.
ఉంది. 2100 నాటికి 40 సెం.మీ నుంచి ఒక మీటరు (100 సెం. ప్రభుత్వాలు కూడా భూ వినియోగ మార్పిడి సందర్భాల్లో
మీ.)వరకు పెరగొచ్చు. వాతావరణంపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా ఐపీసీసీ నివేదిక ప్రకారం రెండు మీటర్ల వరకు ప్రభుత్వ ఏజెన్సీలు కూడా వెళ్ల లే ని కొన్ని ప్రాంతాల్లో సిటిజన్‌
పెరగడాన్ని కూడా తోసిపుచ్చలేం. 1950 తర్వాత ఉష్ణమండల సైన్స్‌ నెట్‌వర్క్‌లు సాయం చేస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో
హిందూమహాసముద్రం వేగంగా వేడెక్కడం భారత భూభాగంపైన ప్రజలను ఈ నెట్‌వర్క్స్‌ అప్రమత్తం చేసిన సంఘటనలు అనేకం.
ప్రత్యేకించి కోస్తా ప్రాంతాలపైన చాలా ఒత్తిడి పెంచింది. శాస్త్రవేత్త లు , ఇంజినీర్లు, ప్రభుత్వ సంస ్థ ల సహకారంతో ఇవి
అద్భుతంగా నడుస్తున్నాయి. అనేక చోట్ల ప్రజల ప్రాణాలను

Team AKS www.aksias.com 8448449709 


29
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
కాపాడాయి. ఇలాంటి వాటిని ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకోవాలి. గాలి నాణ్యత అనేది జరగాలంటే కర్బన ఉద్గారాలను
తగ్గించాల్సిన అవసరం ఉందని డబ్యూహెచ్‌ఓ చెప్పింది. గాలి
సముద్రాల్లో ఈ పరిస్థితికి కారణం ?
కాలుష్య ప్రభావాన్ని ధూమపానం, అనారోగ్య ఆహారంతో
బొగ్గుపులుసు వాయువుల (కార్బన్‌డై ఆక్సైడ్‌) విడుదల సమానంతో పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌
పెరిగి గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీసింది. దీని ద్వారా వచ్చే వేడిలో 12 వరకు స్కాంట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో సీఓపీ26 ప్రపంచ
93 శాతం సముద్రాలు తీసుకొంటే...భూమి, వాతావరణం, పర్యావరణ సదస్సు జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ
మంచు తీసుకొనేవి ఏడు శాతం లోపు మాత్రమే. సముద్రంలో నీరు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏటా 70 లక్షల
వేడెక్కడం వల్ల పగడాలు, మత్స్య సంపద కూడా అంతమవుతోంది. మందిని పొట్టనబెట్టుకుంటున్న వాయు కాలుష్యం.. ఎన్నో కోట్ల
బంగాళాఖాతంలో నీరు ఇప్పటికే వెచ్చగా ఉండటం వల్ల ప్రతి మంది ఆరోగ్యవంతమైన జీవితాలపై ప్రభావం చూపుతోంది.
సంవత్సరం మూడు, నాలుగు తుపాన్లు సంభవిస్తున్నాయి.
పిల్లల్లో ఈ కాలుష్యం ఊపిరితిత్తుల ఎదుగుదలను, వాటి
బంగాళాఖాతంతో పోల్చితే చల్లగా ఉంటే అరేబియా నీళ్లు కూడా
పనితీరును ప్రభావితం చేసి శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లను
మారిపోతున్నాయి. ఫలితంగా ఇక్కడా 50 శాతం తుపాన్లు
పెంచుతోంది అని ఆరోగ్య సంస ్థ పేర్కొంది. గాలి నాణ్యతకు
పెరిగాయి. గతంలో రెండేళ్లకు ఒక తుపాను వచ్చేది. తుపాన్లలో
సంబంధించిన 2005 తర్వాత డబ్ల్యూహెచ్‌ఓ తొలిసారి కొత్త
వేగం కూడా మారుతోంది. తౌక్తే తదితర తుపాన్లు 24 గంటల్లోపే
మార్గదర్శకాలను విడుదల చేసింది. దాదాపు అన్ని గాలి నాణ్యత
బలహీనత నుంచి ఉద్ ధృ తంగా మారాయి. ఇలాంటి పరిస్థితి
మార్గ ద ర్శకాల స్థా యి లను కిందికి సర్దు బా టు చేశామని,
తుపాన్లను అంచనావేసే వారికి పెద్ద సవాలు. విపత్తుల నిర్వహణ

S
సంస్థ ల కూ సంకటమే. 1970ల నుంచి ప్రపంచవ్యాప్తంగా
సముద్రాలు వేడెక్కడంతో పాటు ఆమ్లీకరణ చెందడం, ఆక్సిజన్‌
స్థాయులు తగ్గడం జరిగింది. 21వ శతాబ్దంలో ఇవి నాలుగు
నుంచి ఎనిమిది రెట్లు పెరగ్గా, ఇది ఇంకా పెరుగుతూనే ఉంది.
కొత్త స్థా యి లను అధిగమించడం ఆరోగ్యానికి గణనీయమైన
ప్రమాదాలతో ముడిపడి ఉందని హెచ్చరించింది. వీటిని పాటించడం
వలన లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని స్పష్టం చేసింది.
2005లో డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన గాలి నాణ్యత
K
మార్గదర్శకాలు ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్య నియంత్రణపై
వాతావరణంలో మార్పుల ప్రభావం తీరప్రాంతాలపైనే ఎక్కువగా
గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ 16 సంవత్సరాల్లో గతంతో
ఉంటుందా?
పోల్చుకుంటే గాలి కాలుష్యం తక్కువగా ప్రభావం చూపిందని
అన్ని ప్రాంతాలపైనా ఉంటుంది.ఈ ఏడాది జులైలో చెప్పేందుకు తగిన ఆధారాలు లభించాయని డబ్ల్యూహెచ్‌ఒ పేర్కొంది.
మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో రెండు రోజుల్లోనే 1074 ఒక నిర్ధిష్ట ప్రాంతమో లేక దేశమో కాకుండా వాయు కాలుష్య బారిన
మి.మీ వర్షం పడింది. అంటే ప్రతి చదరపు మీటరులో ఒక మీటరు
A
పడకుండా ప్రజలను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా తగిన
కంటే ఎక్కువ ఎత్తు వర్షం పడినట్లు. వందేళ్లలో ఇదే అత్యధికం. చర్యలు తీసుకోవాలన్న సమర్థనకు ఈ సాక్ష్యాలు సరిపోతాయని
ఫలితంగా దిగువన ఉన్న పట్ట ణాలను వరద ముంచెత్తి 200 తెలిపింది. వాతావరణ మార్పులను నియంత్రించడం ద్వారా
మందికి పైగా మరణించారు. నేను పుణెలో ఉంటాను. వాతావరణ వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని, తద్వారా ఆరోగ్యపరంగా
పరంగా సురక్షితమైంది. అయితే జూన్‌,జులైలో సాధారణం భారీ లబ్ధి పొందవచ్చని డబ్ల్యుహెచ్‌ఒ క్లైమేట్‌ఛేంజ్‌చీఫ్‌మరియా
కంటే 34 శాతం ఎక్కువ వర్షం పడింది. వాతావరణ మార్పుల చీరా పేర్కొన్నారు. దీనిపై త్వరలో గ్లాస్గోలో జరిగే పర్యావరణ
వల ్ల వ్యవసాయం మీద ఆధారపడి జీవించే సన్న,చిన్నకారు సదస్సులో డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.
రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. 21వ శతాబ్దం
కొత్త స్థాయిలో సిఫారసులు
ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు అంతకు ముందు కంటే 24
శాతం ఎక్కువగా వరదల ప్రభావానికి గురికావాల్సి వచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓ తన నూనత మార్గ ద ర్శకాల్లో ఓజోన్‌,
నైట్రోజన్‌ డయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌తో
గాలికాలుష్యానికి భారీ మూల్యం సహా ఆరు కాలుష్య కారకాలకు సంబంధించి తక్కువ గాలి
వాతావరణ మార్పులతో పాటు వాయు కాలుష్యం నాణ్యత స్థా యి లను సిఫార్సు చేసింది. వార్షి క సరాసరి
అనేది మానవాళికి అతిపెద ్ద పర్యావరణ ముప్పుల్లో ఒకటిగా పిఎం2.5 లెవల్‌ను క్యూబిక్‌ మీటర్‌కు 10 మైక్రోగ్రాముల
ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ ) స్పష్టం నుంచి 5కు తగ్గ ించింది . అదేవిధంగా పీఎం10 పరిమితిని
చేసింది. దీని కారణంగా ప్రతి ఏటా 70 లక్షల మంది అకాల 20 మైక్రోగ్రాముల నుంచి 15కు తీసుకువచ్చింది. సవరించిన
మరణం పొందుతున్నారని, గాలి నాణ్యతను పెంచడం ద్వారా మార్గ ద ర్శకాల ప్రకారం వాయు కాలుష్య స్థా యి ని తగ్గిస్తే . .
పర్యావరణ మార్పులకు అడ్డుకట ్ట వేయవచ్చని డబ్ల్యుహెచ్‌ఓ ప్రపంవ్యాప్తంగా పీఎం2.5 వలన సంభవించే మరణాల్లో దాదాపు
వి డు ద ల చే సి న నూ త న మా ర ్గ ద ర ్శ కా ల్లో పే ర ్కొంది . 80 శాతం వరకు నివారించవచ్చని డబ్ల్చూహెచ్‌ఓ తెలిపింది.

Team AKS www.aksias.com 8448449709 


30
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

5. సైన్స్ & టెక్నాలజీ


పశువుల్లో పొదుగువాపు వ్యాధిని గుర్తించొచ్చు పాటు దాని పనితీరును పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే
పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం
పశువుల్లో పొదుగువాపు వ్యాధిని గుర్తించే ఓ పరికరాన్ని
చూపించలేదని శస్త్రచికిత్స నిర్వహించిన డా.రాబర్డ్ మోంథోమెరి
ఇదరు
్ద యువ పరిశోధక విద్యార్థులు రెండేళ్లు శ్రమించి కనుగొన్నారు.
తెలిపారు.
పొదుగువాపు వ్యాధి (మాస్టెటిస్) సోకితే ఆవులు, గేదెల పాల
దిగుబడి తగ్గడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అవి మృత్యువాత పంది కణాల్లోని గ్లూ కో జ్ మనిషి శరీర వ్యవస్థ కు
పడతాయి. ప్రారంభ దశలో వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. సరిపోలదు. దీంతో మనిషి రోగనిరోధక వ్యవస్థ ఈ అవయవాలను
దాంతో రైతులు సకాలంలో చికిత్స చేయించలేకపోతున్నారు. తిరస్కరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న శాస్త్రవేత్తలు, జన్యు
రెండోదశకు చేరినప్పుడే పాలు రంగు మారడం, జున్నులా గట్టిగా సవరణలు చేసిన పంది నుంచి అవయవాన్ని సేకరించారు.
రావడం జరుగుతుంది. దాని కణాల్లో చక్కెర స్థాయిలను తగ్గించి, మనిషి రోగ నిరోధక
వ్యవస్థ తృణీకరించకుండా కొన్ని మార్పులు చేశారు. తర్వాత ఆ
ఈ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ చందానగర్‌కు

S
చెందిన ధీకొండ కార్తీక్, చెన్నైకి చెందిన రాగుల్ పరమశివంలు
తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీలోని
వెటర్నరీ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ (ఐఐఎఫ్) ల్యాబ్ సహకారంతో
మూత్రపిండాన్ని మనిషికి అమర్చారు.

నత్త శ్లేష్మంతో క్యాన్సర్‌కు చికిత్స


నత్త శ్లేష్మానికి అమూల్యమైన గుణాలున్నట్టు నిర్ధారించారు
K
పరిశోధన చేశారు. వ్యాధిని ఆదిలోనే గుర్తించే ‘క్వాడ్మాస్ టెస్ట్’
పరిశోధకులు. క్యాన్సర్ ఔషధాలు, యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్
పరికరాన్ని తయారు చేశారు. ఇందులోని 4 కప్పుల్లోకి పశువుల
తయారీకి, నీటిలోని విషపూరిత లోహాలను గుర్తించడానికి నత్తల
పొదుగు మొనలను ఉంచి 5 మి.లీ. పాలు పిండాలి. పరికరంపై ఉన్న
స్రవాలు దోహదపడతాయని గుర్తించారు.
మీటను నొక్కిన 10 సెకన్లలోనే ఎల్‌సీడీ స్క్రీన్ పై వచ్చే ఫలితంతో
వ్యాధి సోకిందా లేదా అనేది తెలిసిపోతుంది. పుణెకు చెందిన శ్రీ శివ ఛత్రపతి కళాశాల పరిశోధన
A
కేంద్రం జంతుశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్.డి.చతుర్వేది
పరికరంలో సమాన గడులు ఉండటం వల్ల పొదుగు మొనల
బృందం ఆఫ్రికాలో ఉండే అచటినా ఫులికా జాతి నత్త శ్లేష్మంపై
మధ్య వ్యత్యాసాన్నీ తెలుసుకోవచ్చు. దీనికి వీఐఎఫ్ గుర్తింపునిచ్చింది.
పరిశోధన సాగించింది. దక్షిణ కొరియా, సౌదీ అరేబియాలకు
ఈ పరికరం గురించిన వివరాలను ‘కైమర్ టెక్ ఇన్నోవేషన్స్ ఎయ్పి’
చెందిన పలువురు శాస్త్రవేత్త లు కూడా పాలుపంచుకున్నారు.
వెబ్ సైట్లో తెలుసుకోవచ్చు. పశువుల పెంపకందారులకు ఈ
ఇందుకు సంబంధించిన వివరాలను ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్’
పరికరం చాలా ఉపయోగకరమని జహీరాబాద్ ఏరియా వెటర్నరీ
పత్రిక అందించింది.
ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డా.ప్రభాకర్ తెలిపారు.
భారత్ లోనూ పంట పొలాల్లో అచటినా ఫులికా నత్తలు
మనిషికి పంది కిడ్నీ కనిపిస్తుంటాయి. వీటి పాదాల నుంచి జిగటగా ఉండే సంక్లిష్టమైన
పంది మూత్రపిండాన్ని అమెరికా శాస్త్రవేత్త లు మానవ స్రవం కారుతుంది. దీనికి బ్యాక్టీరియా, ఫంగస్లను నాశనంచేసే
శరీరానికి విజయవంతంగా అమర్చారు. ఈ కిడ్నీ సాధారణంగానే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ శ్లేష్మంలో ఉండే బయో-నానో
పనిచేస్తోందని తెలిపారు. అవయవాల కొరతను అధిగమించడంలో కాంపోజిట్ పదార్థం గర్భాశయ క్యాన్సర్ కణాలను సమర్థంగా
ఈ పరిశోధనను కీలక ముందడుగుగా వారు భావిస్తున్నారు. నియంత్రిస్తుందని పరిశోధనలో తేలింది. మూత్రనాళ, జీర్ణాశయ,
శ్వాస సంబంధ వ్యాధుల నియంత్రణకూ దీన్ని వినియోగించవచ్చు.
న్యూయార్క్ లోని శాస్త్రవేత్త లు మెదడు పనిచేయడం
మొక్కల్లో కనిపించే పలు రకాల తెగుళ్లు, జంతు సంబంధ వ్యాధుల
ఆగిపోయిన ఓ వ్యక్తిపై సెప్టెంబరులో అవయవ మార్పిడి ప్రయోగం
నివారణకు నత్త స్రవాలు దోహదపడతాయి.
చేపట్టారు. పంది మూత్రపిండాన్ని అతనికి అమర్చి, మూడు రోజుల

Team AKS www.aksias.com 8448449709 


31
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ఆవాల నుంచి పర్యావరణ హిత విమాన ఇంధనం శ్వేత కాంతులు విరజిమ్మే సాధనం
భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం వినూత్న ఎల్ ఈడీ పరికరాలు తెలుపు రంగు కాంతులను
ఆవిష్కరణ చేసింది. ఒక రకం ఆవాల నుంచి జెట్ ఇంధనాన్ని వెదజల్లేందుకు ఉపయోగపడే సరికొత్త సాంకేతిక సాధనాన్ని ఐఐటీ
రూపొందించింది. ఇది విమానాల్లో పెట్రోలియం ఆధారిత - మద్రాస్ పరిశోధకులు రూపొందించారు. ఎల్ ఈడీ పరికరాలు
ఫ్యూయెల్ కు మెరుగైన, చౌకైన ప్రత్యామ్నాయమవుతుంది. నేరుగా తెలుపు రంగు కాంతులను ప్రసరింపజేయలేవు. దీంతో
దీనివల్ల ఈ రంగంలో కర్బన ఉద్గారాలు ఏకంగా 68 శాతం మేర ప్రత్యామ్నాయ సాంకేతికత పరికరాలను ఉపయోగించి, వాటి నుంచి
తగ్గుతాయన్నారు. ఆవాల జాతికి చెందిన ‘బ్రాసికా కారినాటా’ శ్వేత వర్ణపు కాంతులు వచ్చేలా చేస్తున్నారు. కాల్షియం టైటానియం
మొక్కలోని గింజల నుంచి సేకరించిన నూనె ద్వారా ఈ పర్యావరణ ఆక్సైడ్తో కూడిన ‘పెరోవ్ స్కైట్’ పదార్ధాలను ఉపయోగించి సరికొత్త
అనుకూల ఏవియేషన్ ఇంధనాన్ని (ఎస్ఏఎఫ్) అభివృద్ధి చేశారు. సాధనాన్ని తయారు చేశారని పరిశోధనకర్త అరవింద్ కుమార్
పరిశోధన బృందానికి పునీత్ ద్వివేది నేతృత్వం వహించారు. చంద్రన్ తెలిపారు.
భారత సంతతికి చెందిన ఆయన అమెరికాలోని జార్జియా
రహస్యంగా భూమిని చుట్టి వచ్చిన చైనా క్షిపణి
విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అణ్వస్త్ర సామర్థ్యమున్న ఒక సరికొత్త హైపర్‌సోనిక్ క్షిపణిని
తగ్గించవచ్చని ద్వివేది తెలిపారు.

S
కార్నిటా ఆధారిత ఎస్ఏఎఫ్ వల్ల ఏవియేషన్ రంగ ఉద్గారాలను

‘ఏఐ అసిస్టెంట్’కు ఫేస్బుక్ రూపకల్పన


చైనా పరీక్షించింది. ఇది దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ భూమి
మొత్తాన్ని చుట్టేసింది. ఆ తర్వాత కిందకి దిగి, శరవేగంగా లక్ష్యం
దిశగా దూసుకెళ్లింది. అయితే ఇది కొద్దిలో గురితప్పి నిర్దేశిత
K
కారు లేదా ఇంటి తాళాలు ఎక్కడైనా పారేసుకుంటే అవి లక్ష్యానికి 32 కిలోమీటర్ల దూరంలో పడింది. ఈ పరీక్ష ఆగస్టులోనే
ఎక్కడ పోగొట్టుకున్నారో ఈ కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్ జరిగింది. కాని, చైనా దీన్ని అత్యంత గోప్యంగా ఉంచింది. ఏమిటీ
సమాచారం ఇచ్చి సాయపడుతుంది. ఆయుధం?

ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్ ఇగోడీ ధ్వనితో పోలిస్తే కనీసం ఐదు రెట్లు వేగం (గంటకు 6,200
A
ప్రాజెక్టు సాయంతో ఫేస్బుక్ రియాలిటీ ల్యాబ్స్ (ఎస్ఆర్ఎల్) కిలోమీటర్లు)గా దూసుకెళ్లే అస్త్రాలను హైపర్ సోనిక్ క్షిపణులుగా
రీసెర్చ్ భాగస్వామ్యంతో ఫేస్బుక్ ఏఐ ఆధ్వర్యంలో కృత్రిమ మేధ పేర్కొంటారు. రాకెట్ సాయంతో వీటిని ప్రయోగిస్తారు.
అసిసెం
్ట ట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. బ్రిటన్, అమెరికా,
సా ధా ర ణ బా లి స్టి క్ క్షి ప ణు లు నింగి లో కి లే చి . .
ఇటలీ, భారత్, జపాన్, సౌదీ అరేబియా, సింగపూర్ నకు చెందిన
అంతరిక్షంలోకి దూసుకెళ్లి, తిరిగి భూమి దిశగా దూసుకొస్తాయి.
13 ప్రముఖ సంస్థలు, ల్యాబ్లు ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యాయి.
తమకు నిర్దేశించిన లక్ష్యంపై పడతాయి. ఆర్చి ఆకారంలో వీటి
వచ్చే నెలలో ప్రాజెక్టు వివరాలను ప్రపంచానికి పరిచయం
పయనం సాగుతుంది.
చేసేందుకు ఫేస్బుక్ సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 700
హైపర్ సోనిక్ అస్త్రం మాత్రం తక్కువ ఎత్తుకే (భూ దిగువ
మంది దైనందిన కార్యకలాపాలతో రూపొందించిన 2,200
కక్ష్యకు) చేరుకుంటుంది. ఆ తర్వాత ఎలాంటి శక్తి అవసరం
గంటల డాటాను పొందుపరిచింది. ఈ ప్రాజెక్టులో భారతదేశం
లేకుండానే వేల కిలోమీటర్ల పాటు గ్లెడలా పయనిస్తూ నిర్దేశించిన
నుంచి హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
లక్ష్యంపైకి దూసుకెళుతుంది. దీన్ని ‘హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్’
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) ఒక్కటే భాగస్వామ్యమైంది.
అంటారు. ఇవి చాలా వేగంగా లక్ష్యంపై విరుచుకుపడగలవు.
కంప్యూటర్ విజన్ సాంకేతికత సాయంతో మనిషి చేసే దైనందిన
వీటిలో క్రూజ్ క్షిపణులూ ఉంటాయి. అవి తమ యాత్ర మొత్తం
కార్యకలాపాలను కెమెరా సాయంతో సేకరించి కృత్రిమ మేధను
స్వీయ ఇంజిన్ సాయంతోనే పయనిస్తాయి.
జోడించామని ఫేస్బుక్ ఏ ఐ లీడ్ రీసెర్చ్ సైంటిస్ట్ క్రిస్టెన్ గ్రామన్
వివరించారు. బాలిస్టిక్ క్షిపణులకు భిన్నంగా హైపర్ సోనిక్ అస్త్రాలను
మార్గమధ్యంలో నియంత్రించే వీలుంది. కోరుకున్న రీతిలో వాటిని
Team AKS www.aksias.com 8448449709 
32
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
పయనించేలా చేయవచ్చు. అందువల ్ల నిర్దిష ్ట మార్గంలో అవి తాజాగా నాసా.. నాటి బ్యాండ్ లోని సభ్యుల బాణీలు, ప్రముఖుల
ప్రయాణించవు. వాటి గమనాన్ని పసిగట్టడం, వాటి నుంచి రక్షణ సూక్తులను ఒక ఫలకంపై ముద్రించి, వ్యోమనౌకలో ఉంచింది.
పొందడం చాలా కష్టం. బాలిస్టిక్ క్షిపణుల తరహాలో ఇవి కూడా ఇందులోని ఒక పరిశోధన పరికరంలో.. ల్యాబ్ లో అభివృద్ధి చేసిన
అణ్వస్త్రాలను మోసుకెళ్లగలవు. వజ్రాలతో తయారైన డిస్క్ ను ఉంచారు. తద్వారా బీటిల్స్ గేయం
‘లూసీ ఇన్ స్కై విత్ డైమండ్స్’ (వజ్రాలతో ఆకాశంలోకి వెళ్లిన
రష్యా, చైనా, అమెరికా, ఉత్తర కొరియాలు హైపర్‌సోనిక్
లూసీ) ఇక్కడ అచ్చంగా సరిపోలింది. లూసీ వ్యోమనౌక ప్రధానంగా
క్షిపణులను పరీక్షించాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, భారత్,
ఏడు ‘ట్రోజోన్’ గ్రహశకలాలు, ఒక సాధారణ అంతరిక్ష శిలపై
జపాన్లు కూడా దీనిపై కసరత్తు చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్,
పరిశోధన సాగిస్తుంది. ట్రోజోన్ గ్రహశకలాలు గురు గ్రహ కక్ష్యలో
దక్షిణ కొరియాలు ప్రాథమిక పరిశోధన చేశాయి.
పరిభ్రమిస్తుంటాయి. లూసీ యాత్ర చాలా సంక్లిష్టంగా ఉంటుంది.
రష్యా అభివృద్ధి చేసిన అవ గార్డ్ క్షిపణి.. ధ్వని కంటే 27
ముఖ్యాంశాలు
రెట్లు వేగంగా దూసుకెళ్లగలదు.
2023లో లూసీ భూమికి దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో
చెమటతో గ్లూకోజ్ నిర్ధారణ
గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని ముందడుగు వేస్తుంది.

S
సూది అవసరం లేకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తెలిపే
పరికరాన్ని పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీన్ని లేజర్
ఇండ్యూస్ట్ గ్రాఫీన్ (ఎఐజీ) అని పిలుస్తున్నారు. ఇది చెమట ద్వారా
గ్లూకోజ్ స్థాయిని తెలుపుతుంది. రక్తంతో పోల్చితే చెమటలో 100
తిరిగి 2024లో ఇదే విధానాన్ని కొనసాగిస్తుంది. తద్వారా గురు
గ్రహానికి చేరుకోవడానికి అవసరమైన వేగాన్ని, శక్తిని పొందుతుంది.

2025 ఏప్రిల్ లో ఇది అంగారకుడు, గురుడు మధ్య ఉన్న


K
డొనాల్డ్ జొహాన్సన్ అనే గ్రహశకలానికి చేరువగా వెళ్లి, పరిశోధనలు
రెట్లు తక్కువ గ్లూకోజ్ ఉంటుంది. ఈ చెమటలో గ్లూకోజ్ స్థాయిని
సాగిస్తుంది.
తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నికెల్, బంగారంతో చేసిన లోహ
మిశ్రమాన్ని వాడారు. దీనికి బయోఎలక్ట్రికల్స్, బయో సెన్సర్లు 2027-28లో లూసీ గురుడికి ముందు భాగంలోని ఐదు
అనుసంధానం చేసి గ్లూకోజ్ స్థాయిని తెలుసుకొంటారు. గ్రహశకలాలకు చేరువగా వెళ్లి పరిశీలనలు సాగిస్తుంది.
A
2030లో తిరిగి భూమికి దగ్గ ర గా వస్తుంది. పుడమి
విజయవంతంగా ‘లూసీ’ వ్యోమనౌక ప్రయోగం
గురుత్వాకర్షణ శక్తి సాయంతో తిరిగి బలాన్ని పుంజుకొని, పయనం
సౌర కుటుంబంలోని 8 గ్రహశకలాల గుట్టు విప్పేందుకు
సాగిస్తుంది. 2033 మార్చిలో గురుడి వెనుక భాగంలోని రెండు
అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ‘లూసీ’ అనే వ్యోమనౌకను
గ్రహశకలాలకు చేరువగా వెళ్లి పరిశోధనలు చేపడుతుంది.
విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. ఇది 12 ఏళ్ల పాటు
లూసీలోని పరికరాలు ఈ గ్రహశకలాల రంగు, ఆకృతి,
ఏకంగా 630 కోట ్ల కిలోమీటర ్ల ప్రయాణించి, పరిశోధనలు
నిర్మాణం, వాటిలోని పదార్థాలు, ఉష్ణోగ్రతలు, అంతర్గత నిర్మాణంపై
సాగిస్తుంది. తద్వారా సౌర కుటుంబంలోని గ్రహాల ఆవిర్భావం
పరిశీలనలు చేపడతాయి.
గురించి కొత్త విషయాలను వెలుగులోకి తెస్తుంది. ఈ ప్రాజెక్టు
కోసం 98.1 కోట్ల డాలర్లను నాసా వెచ్చించింది. ఈ వ్యోమనౌక బరువు 1.5 టన్నులు. లూసీలో
వృత్తాకారంలో ఉన్న రెండు భారీ సౌర ఫలకాలు శక్తిని అందిస్తాయి.
ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి అట్లాస్-5 రాకెట్ ద్వారా
గురుగ్రహం వద్ద సౌరశక్తి చాలా తక్కువగా లభ్యమవుతుంది.
లూసీని ప్రయోగించారు. 1974లో ఆఫ్రికాలోని ఇథియోపియాలో
అలాంటి చోట కూడా సరిపడా విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి
లభ్యమైన లూసీ అనే మానవ శిలాజం పేరును దీనికి ఖరారు
ఇంత భారీ సౌర ఫలకాలను ఏర్పాటుచేశారు.
చేశారు. 32 లక్షల ఏళ్ల నాటి ఆ అస్థికల ద్వారా మానవజాతి
పూర్వాపరాల గురించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూమితో కమ్యూనికేషన్ సాగించడానికి ఈ వ్యోమనౌకలో
అప్పట్లో ‘బీటిల్స్’ రాక్ బ్యాండ్ ఆలపించే ‘లూసీ ఇన్ స్కై విత్డై రెండు మీటర్ల పొడవైన హై గెయిన్ యాంటెన్నాను ఏర్పాటుచేశారు.
మండ్స్’ పాటకు గుర్తుగా ‘లూసీ’ అని పేరును శిలాజానికి పెట్టారు.

Team AKS www.aksias.com 8448449709 


33
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
సౌర శక్తితో నడిచే ఒక వ్యోమనౌక.. సూర్యుడి నుంచి చేస్తాయి.
అత్యంత దూరంగా వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. అలాగే
విశ్వంలో ఈ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇతర గ్రహాల్లోని
ఒక వ్యోమనౌక ఏకంగా 8 గ్రహశకలాలను శోధించడం కూడా
గురుత్వాకర్షణ శక్తిలో వైరుధ్యాలు లివోర్ మోర్టిస్ దశపై ప్రభావం
ఇదే తొలిసారి.
చూపుతాయి. ఒకవేళ గురుత్వాకర్షణ శక్తి లేకుంటే దేహంలోని
రోదసి కేంద్రంలోకి ప్రవేశించిన చైనా వ్యోమగాములు రక్తం పోగుపడదు. మృతుడు స్పేస్ సూట్ ధరించి ఉన్నా.. రిగోర్
మోర్టిస్ ఏర్పడుతుంది. పేగుల్లోని బ్యాక్టీరియా.. మృత కణజాలాన్ని
చైనా దేశానికి చెందిన ముగ్గురు వ్యోమగాములు భూ
తినేయడమూ జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా పనిచేయడానికి
కక్ష్యలోని స్వీయ అంతరిక్ష కేంద్రం ‘తియాన్సే’లోకి ప్రవేశించారు.
ఆక్సిజన్ అవసరం. ఈ వాయువు పరిమితంగానే ఉంటే ఈ ప్రక్రియ
వీరు అక్కడ రికార్డు స్థాయిలో ఆరు నెలల పాటు ఉంటారు. చైనా
నెమ్మదిస్తుంది.
రోదసి చరిత్రలో ఇదే సుదీర్ఘ యాత్ర. అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని
వీరు దాదాపుగా పూర్తి చేస్తారు. సూర్యుడిపై పరిశోధనకు చైనా తొలి ఉపగ్రహం
ష ెం ఝా - 3 వ్ యో మ నౌ క లో ప్ర యా ణ మై న ఝా య్ సూర్యుడిపై పరిశోధనల కోసం చైనా తన తొలి ఉపగ్రహాన్ని
జి గాం గ్ , యె గు వాం గు , మ హి ళా వ్ యో మ గా మి వాం గ్ ప్రయోగించింది. లాంగ్ మార్చ్-2డి రాకెట్ ద్వారా టైయువాన్

S
యాపింగ్ విజయవంతంగా తియానే అంతరిక్ష కేంద్రంతో
అనుసంధానమయ్యారు. ఈ కేంద్రంలోకి అడుగుపెట్టిన మొదటి
మహిళగా వాంగ్ గుర్తింపు పొందారు. మునుపటి యాత్ర
అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. అనంతరం ఈ
ఉపగ్రహం.. నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిందని
అధికారులు తెలిపారు. ఈ ప్రయోగంలో మరో 10 శాటిలైట్లనూ
K
సమయంలో వ్యోమగాములు మూడు నెలలు పాటు తియాన్‌లో పంపినట్లు చెప్పారు.
గడిపారు. ఈ యాత్రలో వీరు ఏరోస్పేస్ మెడిసిన్, భౌతిక శాస్త్రానికి
‘ల్యాబ్ ఇన్ ఏ పాకెట్’ సృష్టించిన ఐఐటియన్లు
సంబంధించిన కొన్ని ప్రయోగాలు చేపడతారు. భవిష్యత్ లో
తియానే నిర్మాణ పనులు కొనసాగించడానికి ఇవి అవసరం. ఈ రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయల నాణ్యత
కేంద్రం వచ్చే ఏడాది సిద్ధమవుతుందని భావిస్తున్నారు. పై ల్యాబ్ పరీక్షల ఫలితాల కోసం గంటల కొద్దీ, కొన్నిసార్లు
A
రోజులపాటు వేచి చూడాల్సి వస్తోంది. ఐఐటీ మద్రాస్ లో
అంతరిక్షంలో చనిపోతే ఏమవుతాం చదివిన అమిత్ శ్రీవాత్సవ, అంకిత్ చౌహాన్ దీనికి పరిష్కారం
అంతరిక్షంలోకి చనిపోతే పరిస్థితి ఏంటి? భూమిపై చూపుతూ ‘ల్యాబ్ ఇన్ ఏ పాకెట్’ విధానం కనుగొన్నారు. తాము
మరణించాక మానవ దేహం దశలవారీగా కుళ్లిపోతుంది. కానీ రూపొందించిన పరికరానికి ఇన్పైజర్ అని పేరుపెట్టారు. తద్వారా
రోదసిలో పూర్తిగా కుళ్లిపోదు. అక్కడి గురుత్వాకర్షణ, వాతావరణం, త్వరగా ఫలితాలు రాబట్టేందుకు వీలు కలుగుతోంది. ల్యాబొరేటరీలో
ఉష్ణోగ్రతలను బట్టి మృతదేహం భిన్న మార్పులకు లోనవుతుందని చేసే పనిని ‘ల్యాబ్ ఇన్ ఏ పాకెట్’ ద్వారా సెకన్ల వ్యవధిలో అదే
శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాణ్యతతో చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. వారిద్దరూ ‘ఇన్పియు’
(ఐఎస్ఎఫెఎయు) అనే అగ్రిటెక్ సంస్థను ప్రారంభించారు.
భూమిపై మరణానంతరం దేహంలో తొలుత రక్త
ప్రవాహం నిలిచిపోతుంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది మనుషులను తక్కువ సంఖ్యలో ఉపయోగించడం ద్వారా
ఒకచోట చేరడం మొదలవుతుంది. ఈ ప్రక్రియను లివోర్ మోర్టిస్ పండ్లు, కూరగాయలు వృథా కాకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
అంటారు. ఆ తర్వాత శరీరం చల్ల బ డటం (ఆల్గేర్ మోర్టిస్) (ఐఓటీ) టెక్నాలజీతో రైతు ఉత్పత్తుల నాణ్యత పరిశీలిస్తున్నారు.
ప్రారంభమవుతుంది. అనంతరం కండరాల్లో అపరిమితంగా మౌస్ లాంటి పరికరంతో నాలుగు సెకనలో
్ల పండను
్ల స్కాన్ చేసి ఇన్
కాల్షియం పేరుకుపోయి, అవి బిగుసుకుపోవడం (రిగోర్ మోర్టిస్) ఫ్రారెడ్ కిరణాలతో నాణ్యతను పరిశీలించి ఫలితాలను స్మార్ట్ఫోన్లోని
మొదలవుతుంది. ఎంజైమ్లు, ప్రొటీన్లు.. కణాల గోడలను విచ్చిన్నం అప్లికేషన్‌కు పంపేలా వ్యవస్థను రూపొందించారు.

Team AKS www.aksias.com 8448449709 


34
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
విశాఖ తీరాన యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనితో యాంటీవైరల్
ఔషధాన్ని రూపొందిస్తే... కొవిడ్ బాధితుల్లో ఇన్ ఫెక్షన్ తీవ్రత
అమెరికాకు చెందిన సుప్రసిద ్ధ విమాన వాహక అణు
పెరగదని, మరణముప్పు దూరమవుతుందని పరిశోధనకర్త జేమ్స్
యుద ్ధ నౌ క యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ (సీవీఎన్-70) విశాఖ
జనెట్కా చెప్పారు. ఈ పరిశోధన వివరాలను ‘ప్రొసీడింగ్స్ ఆఫ్
నగరానికి వచ్చింది. బంగాళాఖాతంలో జరుగుతున్న మలబార్
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ పత్రిక అందించింది.
ఫేజ్-2 విన్యాసాల్లో పాల్గొనడానికి దాన్ని అమెరికా నౌకాదళం
విశాఖకు పంపింది. నక్షత్రాల రేడియో సంకేతాలను పసిగట్టిన శాస్త్రవేత్తలు
కార్ల్ విన్సన్ నౌక విశేషాలు సౌర కుటుంబం వెలుపల సుదూర నక్షత్రాలు వెదజల్లుతున్న
అమెరికా నౌకాదళంలో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ విమాన రేడియో సంకేతాలను శాస్త్రవేత్తలు తొలిసారిగా పసిగట్టారు. దీన్నిబట్టి
వాహక యుద్ధనౌకను 1980లో ప్రవేశ పెట్టారు. వాటి చుట్టూ గ్రహాలు దాగి ఉన్నట్లు తెలుస్తోందని వారు తెలిపారు.
నెదర్లాండ్ లో ఉన్న ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన రేడియో
జార్జియాకు చెందిన ప్రముఖ నాయకుడు కార్ల్ విన్సన్
యాంటెన్నా ‘ద డచ్ లో-ఫ్రీక్వెన్సీ అరే’ (లోఫర్) దీన్ని పసిగట్టింది.
యూఎస్ నౌకాదళానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన
సాధారణ విధానాల్లో బయటపడని గ్రహాలను గుర్తించడానికి ఇది
పేరును దీనికి పెట్టారు.

S
1983 నుంచి ఇది సేవలందిస్తోంది. కాలానుగుణంగా
అత్యాధునిక సదుపాయాలతో ఆధునికీకరిస్తూ ప్రస్తుత అవసరాలకు
ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

జన్యు వ్యాధులపై పరిశోధనకు ఎల్వీపీఈఐ, జీనోమ్ ఫౌండేషన్ ఒప్పందం


K
తగ్గట్లు తీర్చిదిద్దారు. సాధారణ విమాన వాహక యుద్ధనౌకలతో పెరుగుతున్న అంతు చిక్కని జన్యు సంబంధిత నేత్ర
పోలిస్తే దీని పరిమాణం, సౌకర్యాలు అన్నీ భారీగానే ఉంటాయి. వ్యాధులు, ఇతర రోగాలపై పరిశోధన కోసం ఎల్వీ ప్రసాద్ నేత్ర

దీని పై నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. వైద్య సంస(్థ ఎల్వీపీఈఐ), జీనోమ్ ఫౌండేషన్ పరస్పరం అవగాహన

యుద్ధనౌక లక్ష్యంగా వచ్చే క్షిపణులను, టోర్పెడోలను క్షణాల్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని

గుర్తించగలిగే అధునాతన వ్యవస్థలన్నీ ఇందులో ఉన్నాయి. ఎల్వీపీఈఐలో ఆర్బీఐ మాజీ గవర్నర్, జీనోమ్ ఫౌండేషన్ ఛైర్మన్
A
డాకర్
్ట సి.రంగరాజన్, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాకర్
్ట
శత్రుదేశాలపై ఒక్కసారిగా దాడి చేయడానికి వీలుగా దీనిపై
జీఎన్ రావు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
అధునాతన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి.
జన్యు వ్యాధుల నివారణతో పాటు సూచనలు, సలహాలు
ఈ నౌక ఇరాక్ యుద్ధంతోపాటు ‘డిసర్ట్ స్ట్రైక్’, ‘సదరన్
అందించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని, ఇందులో భాగంగా
వాచ్’, ‘ఎండ్యూరింగ్ ఫ్రీడం’ తదితర ఆపరేషన్లలో కీలకపాత్ర
జీనోమ్ ఫౌండేషన్ ప్రాంగణంలో ప్రయోగశాల నిర్మించనున్నట్లు
పోషించింది.
ప్రకటించారు. జన్యు పరిశోధనల కోసం దేశంలోనే తొలిసారిగా
ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని ఈ యుద్ధనౌకలోనే ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలివేనని అన్నారు.
తరలించి సముద్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.
చాంగే-5 తీసుకొచ్చిన శిలలతో చంద్రుడి కొత్త చరిత్ర
కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా కరోనా వైరస్ అడ్డుకట్ట
చంద్రుడి వయసు, అది ఏర్పడిన తీరుపై కొత్త అంచనాలు
మానవ కణాల్లోకి ప్రవేశించకుండా కరోనా వైరస్ మొదలయ్యాయి. ఇప్పటివరకు చంద్రుడి నుంచి 1960, 70లలో
అడ్డుకునే సరికొత్త పదార్ధాన్ని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సేకరించిన శిలల ఆధారంగా అక్కడ సుమారు 3 బిలియన్ ఏళ్ల క్రితం
రూపొందించారు. దీని పేరు ‘ఎంఎం3122’. మనిషి జీవకణాల్లోకి వరకు అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండేవని భావిస్తున్నారు.
చొచ్చుకెళ్లే లా వైరస్ అనుమతిస్తున్న ట్రాన్సమెంబ్రేన్ సెరైన్ అయితే 2020లో చైనా వ్యోమనౌక చాంగే-5 ద్వారా భూమికి
ప్రొటీస్-2’ అనే మాంసకృత్తును ఈ కొత్త పదార్ధం సమర్థంగా తెచ్చిన శిలల్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. పాత అభిప్రాయాన్ని

Team AKS www.aksias.com 8448449709 


35
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
తిరగరాస్తున్నారు. ఈ మేరకు చైనా శాస్త్రవేత్త ల తో కలిసి మధ్యభాగంలో మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో డీఎన్ఏ
ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఉన్న కర్టిన్ యూనివర్సిటీ పరిశోధకులు ఉంటుంది. ఇది ఏ, టీ, జీ, సీ అణువుల (మాలిక్యూల్స్)తో
చేసిన విశ్లేషణ తాజాగా సైన్స్ జర్నల్ లో ప్రచురితమైంది. తయారై ఉంటుంది. మన జన్యు సమాచారం వీటి అమరిక
చాంగే-5లో తీసుకొచ్చిన చంద్రుడి శిలల నమూనాల్లోని పైనే ఆధారపడి ఉంటుంది. వాటిలో కొన్ని అమరికలు వరసగా
రేడియోధార్మికత ఆధారంగా అవి 2 బిలియన్ ఏళ్ల నాటివిగా పునరావృతమవుతుంటాయి. వీటినే శాస్త్రీయ భాషలో టాండమ్
అంచనా వేశారు. చంద్రుడిపై ఇప్పటివరకు గుర్తించిన అతితక్కువ రిపీట్సగా వ్యవహరిస్తారు. వాటిలో పునరావృతమయ్యే కాంబినేషన్లు
వయసున్న నమూనాలు ఇవే. చంద్రుడిలో అంతర్గ త వేడి 5 వేల వరకు ఉంటాయని అంచనా.
కారణంగానే భారీ పేలుడు సంభవించినట్టు తెలుస్తున్నా.. దాని మానవ జీనోమ్ పెద్దది కావడంతో వీటిని కంప్యూటర్
ఉపరితలంపై ఉన్న శిలలన్నీ ఒకే రీతిలో లేకపోవడం మరింత పై విశ్లే షించి నా తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో
ఆసక్తికరం. గతంలో తెచ్చిన శిలల్లో టైటానియం పాళ్లు అధికంగా సీసీఎంబీలోని జన్యు పరిశోధకులు అక్షయ్ కుమార్ అవ్వారు,
ఉంటే.. చాంగే-5 తెచ్చిన వాటిలో అదే మూలకం మధ్యస్థంగా రాకేశ్ మిశ్ర, దివ్యతేజ్ సౌపతి.. సాధారణ అంకగణితం ఆధారంగా
ఉంది. అదీకాక అగ్నిపర్వత లావాతో చంద్రుడిపై ఏర్పడిన భారీ ‘డీడీఎస్ఎస్ఎస్ఆర్’టూలను అభివృద్ధి చేశారు. దీని సాయంతో
సరస్సు ఎలా చల ్ల బ డిందో కూడా లోతుగా పరిశోధించాల్సిన

మలేరియాకు భారత్ బయోటెక్ టీకా


S
అవసరం ఏర్పడిందని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు.
పునరావృతమయ్యే కాంబినేషన్లను ఇట్టే గుర్తించవచ్చు. ప్రస్తుతం
జరుగుతున్న హ్యూమన్ జీనోమ్ పరిశోధనలు మరింత వేగం
పుంజుకునేందుకు తాజా ఆవిష్కరణ దోహదం చేస్తుందని
సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. తాజాగా ఈ పరిశోధన
K
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మలేరియా టీకా ఉత్పత్తి
‘బయోఆర్కైవ్’లో ప్రచురితమైంది.
చేయనుంది. అగ్రశ్రేణి ఫార్మా సంస్థ గ్లాక్సోస్మిత్ క్లైన్(జీఎస్కీ)తో
కలిసి ఈ టీకా అందించనున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో కృత్రిమ అవయవాలు
హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్) డాక్టర్ రేచస్ ఎల్ల ‘ట్విటర్’లో టైటానియంతో తయారైన గుండె.. స్టెయిన్లెస్ స్టీల్లో
వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన తొలి
A
మలచిన పక్కటెముక.. టంగ్స్టన్ నిర్మించిన దవడ.. ఇలా
మలేరియా టీకా ఇదే. త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతోకృత్రిమ అవయవాలు త్వరలో
జీఎస్ కే అభివృద్ధి చేసిన ‘ఆర్టీఎస్, ఎస్’ మలేరియా టీకాను అందుబాటులోకి రానున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
సబ్-సహారన్ (సహారా ఎడారికి దక్షిణాన ఉన్న) ఆఫ్రికా దేశాలతో ప్రాజెక్టు డిజైన్, డెవలప్మెంట్ అండ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్
పాటు, మలేరియా తీవ్రత అధికంగా ఉన్న ఇతర దేశాల్లో చేపట్టే సెంటర్ (సీపీడీడీఏఎం) ఆధ్వర్యంలో ఆచార్యులు, పరిశోధక
టీకాల కార్యక్రమాల్లో విస్తృతంగా వినియోగించటానికి ప్రపంచ విద్యార్థులు పరిశోధనలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని అవయవాలను
ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతి ఇచ్చింది. అందుబాటులోకి తీసుకురాగా.. కృత్రిమ గుండె తయారీలోనూ
పురోగతి సాధించారు.
40 నిమిషాల్లోనే మానవ జన్యు సమాచారం
కొబ్బరి చెట్టుకు విజయవంతంగా క్లోన్ చేసిన శాస్త్రవేత్తలు
మానవ జన్యువులను ఇకపై 30 సెకన్లలో విశ్లేషించవచ్చు.
ఒక్కో వ్యక్తి పూర్తి జన్యుక్రమాన్ని 40 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. కొబ్బరి చెట్లు నెమ్మదిగా ఎదుగుతాయి. వీటిని క్లోనింగ్
ఈ మేరకు సరికొత్త టూల్ (సాఫ్ట్ వేర్)ను సీసీఎంబీ పరిశోధకులు చేయడం కష్టం. అయితే బెల్జియం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
అభివృద్ధి చేశారు. మాత్రం తాము ఈ చెట్లను క్లోనింగ్ చేసే ప్రక్రియలో విజయం
సాధించామని పేర్కొన్నారు. కె.యు.ల్యూవెన్, అలయన్స్ ఆఫ్
ప్రతి ఒక్కరి డీఎన్ఏలో 99 శాతం జన్యువులు ఒకేలా
బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్, సీఐఏటీ (ది అలయన్స్) శాస్త్రవేత్తలు
ఉంటాయి. ఒక్క శాతమే వేర్వేరుగా ఉంటాయి. ఇవే మనిషిని
ఈ పరిశోధనలో పాల్గొన్నారు. కొబ్బరికాయ నుంచి కొబ్బరిచెట్టు
ప్రత్యేకంగా నిలబెడతాయి. మన శరీరంలో ప్రతి కణంలోని

Team AKS www.aksias.com 8448449709 


36
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
బీజకణాన్ని తీసుకున్నారు. దాన్ని నాలుగు నెలల వయసున్న కొబ్బరి హెచ్ఎఎల్ గడచిన 50 ఏళ్లలో వివిధ ప్రాజెక్టుల కోసం
మొక్కలో ప్రవేశ పెట్టారు. దీంతో పక్క నుంచి పిలకలు వచ్చాయి. 244 ప్రొపెల్లెంట్ ట్యాంకులు, 95 నీటి ట్యాంకులను సమకూర్చింది.
సాధారణంగా కొబ్బరి చెట్టుకు పిలకలు రావు. శక్తినంతా అవి ఒకే ఇస్రో గగన్ యాన్ కోసం సిద్ధం చేసే క్ర్యూ మాడ్యూల్ అట్మోస్పెరిక్
దగ్గర కేంద్రీకరిస్తాయి. అందుకే పొడవుగా ఎదుగుతాయి. దీంతో రీఎంట్రీ ఎక్స్ పెరిమెంట్ (కేర్), ప్యాడ్ అబోర్డ్ టెస్ట్ (ప్యాట్)
వీటిని క్లోనింగ్ చేయడం కష్టం. అయితే శాస్త్రవేత్తలు మొక్క బాగా లకు అవసరమైన హార్డ్ వేర్లను సిద్ధం చేస్తున్నట్లు హెచ్ఎఎల్
పెరిగే కాండం కణుపుల దగ్గర ఒక హార్మోన్‌ను పంపించి చాలా ప్రకటించింది.
పిలకలు వచ్చేలా చేశారు. “సరైన పద్ధతిలో చేస్తే కొమ్మలు వస్తాయని
తెలుగులోనూ డిమెన్షియా టూల్ బాక్స్
మా పరిశోధన నిరూపించింది” అని పరిశోధనలో పాల్గొన్న
శాస్త్రవేత్త విల్మ్స్ పేర్కొన్నారు. అతి శీతల ప్రాంతంలో కొబ్బరి చెట్ల దేశంలో డిమెన్షియా (మతిమరపు సమస్యలు) బాధితులు
జన్యువులను పరిరక్షించేందుకు ప్రయోగాలు చేశామని, ఆ క్రమంలో పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని సకాలంలో గుర్తించేందుకు భారతీయ
ఈ ప్రక్రియను కని పెట్టామని తెలిపారు. ఈ ఆవిష్కరణ..కొబ్బరి వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ‘మల్టీ లింగ్వల్ డిమెన్షియా
తాటి జీవవైవిధ్యాన్ని కాపాడటానికి, కొబ్బరి ఉప ఉత్పత్తులకు రీసెర్చ్ అండ్ అసెస్మెంట్ (ముద్రా)’ టూల్ బాక్స్ ను విడుదల
పెరుగుతున్నడిమాండను తీర్చటానికి ఉపయోగపడుతుందన్నారు. చేసింది. తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం భాషలకు

ఒకే మొక్కకు టమాటా, వంకాయ

S
ఒకే మొక్కకు వంకాయ, టమాటా కాసే కొత్త విధానాన్ని
అనుగుణంగా దీన్ని రూపొందించారు.

‘అల్జీమర్స్ అండ్ రిలేటెడ్ డిజారర్


్డ స్ సొసైటీ ఆఫ్ ఇండియా’
విడుదల చేసిన ‘డిమెన్షియా ఇండియా 2010’ గణాంకాల ప్రకారం
K
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని
దేశంలో 52.9 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
వారణాసి కూరగాయల పరిశోధన సంస ్థ అభివృద్ధి చేసింది.
2030 నాటికి ఇలాంటి వారి సంఖ్య 76.1 లక్షలకు చేరుతుందని
సంకరజాతి వంకాయ రకం కాశీ సందేశ్ ను, టమాటా రకం కాశీ
అంచనా. ఇదో నాడీ సంబంధిత సమస్య. మనిషి జ్ఞాపకశక్తిని
అమ” అంటుకట్టి ఒకే మొక్కకు ఒకేసారి రెండు రకాల కాయలు
దెబ్బతీసి రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. దేశంలో
కాసేలా చేసింది.
ఇంతమంది డిమెన్షియాతో బాధ పడుతున్నప్పటికీ వారిలో కేవలం
A
హెక్టార్‌కు 25 టన్నుల సేంద్రియ ఎరువుతో పాటు పది మందిలో ఒక్కరు మాత్రమే చికిత్స పొందుతున్నారు. దేశంలో
రసాయన ఎరువు (ఎన్‌పీకే 150:60:100)ను కిలో మేరకు వేసి దీనిపట్ల పెద్దగా అవగాహన లేకపోవడం, భాష, సంస్కృతిపరంగా
పరీక్షించారు. ఇలా అంటుకట్టిన కొత్త మొక్కల్లో 60 నుంచి 70 తగిన పరీక్షా విధానాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ
రోజుల తర్వాత వంకాయ, టమాటా కాయడం ప్రారంభమైనట్లు సమస్యను పరిష్కరించేందుకు ఐసీఎంఆర్.. బెంగుళూరు నిమ్పాన్స్,
శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మణిపాల్ ఆసుపత్రి, దిల్లీ ఎయిమ్స్, త్రివేండ్రం ఎస్సీటీఐఎంఎన్టీ,
హైదరాబాద్ నిమ్స్, జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజి,
ఇస్రోకు హెచ్ఎఎల్ యంత్రాలు
కోల్ కతా అపోలో ఆసుపత్రులకు చెందిన వైద్య నిపుణులతో
గగన్ యానను ప్రయోగించే జీఎస్ఎల్‌వీ ఎంకే-3 వాహక పరిశోధనలు నిర్వహించి ముద్రా టూల్ బాక్స్ ని కని పెట్టింది.
నౌకలో ఉపయోగించడానికి వీలుగా సెమీ క్రయో లిక్విడ్ ఆక్సిజన్ ఇందులో పలురకాల పరీక్షలు, ప్రశ్నలు, జ్ఞాపకశక్తిని పరిశీలించే
(ఎల్‌ఓఎక్స్) ప్రొపెల్లెంట్ ట్యాంక్ ను హెచ్ఎఎల్ సిద్ధం చేసింది. విద్య, భాష, సాంస్కృతిక సంబంధమైన అంశాలు ఉంటాయని
ఈ ట్యాంకు ఇస్రో ఎల్ హెడబ్ల్యూసీ జనరల్ మేనేజర్ టి.కె. ఐసీఎంఆర్ పేర్కొంది.
బి.కుమరేశ్ బాబుకు హెచ్ఏఎల్ ఏరోస్పేస్ విభాగ జీఎం ఎం.కె.
శాస్త్రవేత్త లు ఆరేళ ్ల పా టు కృషిచేసి దీన్ని కనుగొన్నట్లు
మిశ్రా అందజేశారు. ప్రస్తుతం ఎంకే-3లో ఉన్న ఎల్-110 స్టేజ్
తెలిపింది. ఈ టూల్ బాక్స్ ద్వారా దేశవ్యాప్తంగా డిమెన్షియా
స్థానంలో ఏర్పాటు చేసే ఎస్సీ-120 హార్డ్ వేర్ విభాగంలో ఎల్
పై ఒకేరకమైన, ప్రామాణిక పరిశోధన నిర్వహించడానికి
ఓఎను వినియోగిస్తారు.
వీలవుతుందని ఐసీఎంఆర్ డైరెక్ట ర్ జనరల్ బలరాం భార్గ వ

Team AKS www.aksias.com 8448449709 


37
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పరిశోధన సమాచారం వేగంగా అందుతుంది. తర్వాత సమగ్రంగా కావాలంటే
విధానాలన్నీ బాగా చదువుకున్నవారు, ఇంగ్లిష్ లో మాట్లాడేవారిని గ్రౌండ్ సర్వే చేసుకోవచ్చు. భూగర్భ జల వనరులను గుర్తించేందుకు
దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశారని, ఆ లోపాన్ని ఇప్పుడు ముద్రా వాయవ్య భారత్ ను ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది.
టూల్ బాక్స్ సరిదిద్దుతుందని ఐసీఎంఆర్ ఎన్‌సీడీ శాస్త్రవేత్త మీనాక్షి రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణాలోని కొన్ని ప్రాంతాల్లో
శర్మ తెలిపారు. దీని ద్వారా రోగుల న్యూరో సైకలాజికల్ ప్రొఫైల్ ను వార్షిక వర్షపాతం 100 మి.మీ. నుంచి 400 మి.మీ. మాత్రమే.
పరీక్షించి వారిలో జ్ఞాపకశక్తి క్షీణత, మతిమరుపును గుర్తించడానికి ఇక్కడ నివసిస్తున్న కోట్ల మంది ప్రజలకు ప్రధాన ఆధారం భూగర్భ
వీలవుతుందని పేర్కొన్నారు. జలాలే. ‘భూగర్భ జల వనరులను వేగంగా గుర్తించగలిగితే ప్రజలకు
తాగునీరు, సాగునీరు అందించేందుకు వీలవుతుంది. సుస్థిరమైన,
హెలికాప్టర్ తోడుగా నీటి జాడ
సమగ్రమైన భూగర్భజల నిర్వహణ ప్రణాళికల అభివృద్ధికి దోహదం
భూగర్భ జలాలను గుర్తించేందుకు సరికొత్త విధానం చేస్తుంద’ని ఎన్.జి.ఆర్.ఐ. శాస్త్రవేత్తలు తెలిపారు.
అందుబాటులోకి వస్తోంది. హైదరాబాద్ లోని జాతీయ భూభౌతిక
పరిశోధన సంస్థ (ఎన్‌పై ఆర్‌) ఇప్పటివరకు దేశంలోని వేర్వేరు
ఐవోడీ సంకేతాలతో 2-8 ఏళ్ల ముందే వర్షపాతం అంచనా
ప్రాంతాల్లో భూగర్భ జలాలను కనిపెట్టడం కోసం ప్రయోగాత్మకంగా దేశంలో వచ్చే 2-8 ఏళ్లలో వర్షపాతం ఎలా ఉంటుందో

S
హెలీబోర్న్ జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికత (హెలికాప్టర్
సర్వే) వినియోగించింది. ఫలితాలు సానుకూలంగా ఉండటంతో
సెంట్రల్ గ్రౌండ్ వాటర్‌బో ర్డుతో కలిసి తొలిసారి విస్తృతమైన
ముందే అంచనా వేయగలిగితే ప్రయోజనాలు అనూహ్యంగా
ఉంటాయి. ఈ దిశగా ముందడుగు వేసినట్ లు చెబుతున్నారు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ)
K
సర్వేకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా వర్షా భా వ ప్రాంతాల్లో పరిశోధకులు. హిందూ మహాసముద్రం డైపోల్ (ఐవోడీ)
4 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఆధారంగా ఇప్పటివరకూ ఆరు నెలల ముందుగా మాత్రమే దేశంలో
జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికత వినియోగించి భూగర్భ రుతుపవనాల తీరును అంచనా వేస్తున్నారు. తమ పరిశోధన
జలాలను గుర్తించనున్నారు. రాజస్థా న్ , గుజరాత్, పంజాబ్, ఫలితాలతో 2 నుంచి 8 ఏళ్లలో కురిసే వర్షపాతాన్ని ముందే
హరియాణాలో ఈ సర్వే చేయనున్నారు. ఎన్‌పై ఆర్‌అభివృద్ధి చేసిన గుర్తించడం సాధ్యమవుతుందని వీరు స్పష్టం చేస్తున్నారు.
A
ఈ సాంకేతికత సహాయంతో భూమి లోపల 500 మీటర్ల వరకు
ఐవోడీ ఆధారంగా వాతావరణ పరిస్థితులను అంచనా
త్రీడీ చిత్రంతో స్పష్టంగా నీటి జాడలు గుర్తించనున్నారు. నీటి కొరత
వేసేందుకు హెచ్ సీయూలోని భూమి, సముద్ర, వాతావరణ శాస్త్ర
ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు, సాగునీరు
కేంద్రం ఆచార్యుడు అశోక్ నేతృత్వంలో పీహెచ్ డీ విద్యార్థిని
అందించడానికి తాజా సర్వే ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టును
ఫిబాఫ్రాన్సిస్, ఈ కేంద్రం మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ సతీష్ మెత్యే
రాజస్థాన్లో
‌ ని జోధ్ పూర్ లో ప్రారంభించారు. దీని కోసం కేంద్రం
పరిశోధన చేపట్టారు. వీరికి యూకేకు చెందిన ఎగ్జిటర్ వర్సిటీ
రూ.150 కోట్లు కేటాయించింది.
ఆచార్యుడు మ్యాట్ కొలి సహకారం అందించారు. 1960 నుంచి
ఎలా చేస్తారు.. 2011 మధ్య ఉన్న వాతావరణ పరిస్థితులను వీరు విశ్లేషించారు.
ఇందులో ఐవోడీ సూచీల ఆధారంగా 2 నుంచి 8 సంవత్సరాల
ఎన్.జి.ఆర్.ఐ. ప్రయోగాత్మకంగా రాజస్థాన్, తమిళనాడు,
ముందే రుతుపవనాలు, ఇతర వాతావరణ స్థితిగతులను అంచనా
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో హెలికాప ్ట ర్ ద్వారా సర్వే
వేసేందుకు అవకాశం ఉందని తేల్చారు.
చేసింది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం సర్వే
సాధ్యమైంది. ఫలితాలు పక్కాగా వచ్చాయి. హెలికాప్టర్ కింది ‘తెట్టుఅమాలిక’ పేరుతో కొత్తరకం చింత మొక్కల ఆవిష్కరణ
భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన లూను వేలాడదీస్తా రు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుక్కరాయ
హెలికాపర్
్ట వెళ్తున్నప్పుడు భూమి లోపల ఎక్కడైనా నీటి జాడలుంటే
సముద్రం మండలం పరిధిలోని రేకులకుంట ఉద్యాన పరిశోధనా
ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్ ద్వారా సంకేతాలు అందుతాయి.
కేంద్రం శాస్త్రవేత్త లు తెట్టు అమాలిక అనే కొత్త రకం చింత
ఇదంతా ఎప్పటికప్పుడు త్రీడీ మ్యాపింగ్ జరుగుతుంది. ప్రాథమిక

Team AKS www.aksias.com 8448449709 


38
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
మొక్కలను ఆవిష్కరించారు. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ విశ్లేషించారు. దోమ ఉండటానికి చాలా చిన్నగానే ఉన్నా, వాటి
దిగుబడి ఇస్తాయి. గతంలో ‘అనంత రుధిర’ పేరుతో నూతన రకం సామర్థ్యం అమోఘం. మనం వదిలే గాల్లోని కార్బన్ డై ఆక్సైడ్
చింత మొక్కలను ఈ పరిశోధనా కేంద్రంలో ఆవిష్కరించారు. ఆధారంగా పదుల మీటర్ల దూరంలోనే అది మనల్ని పసిగడుతుంది.
కొద్దిసేపట్లోనే మన వద్ద కు వచ్చేసి, చర్మంపై వాలుతుంది.
2012 లో రేకులకుంట ఉద్యాన పరిశోధనా కేంద్రం
సూదిలాంటి ముక్కుతో కాటు వేసి, రక్తాన్ని జర్రుకుంటుంది. ఆడ
శాస్త్రవేత్తలు నటరాజ్, శ్రీనివాసులు చింత చెట్లలో అధిక దిగుబడి
దోమలు మాత్రమే రక్తాన్ని తాగుతాయి. అందువల్లే అవి డెంగీ,
ఇచ్చే నూతన రకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు.
మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తా యి . మగదోమలు
చిత్తూరు జిల్లా మదనపల్లె శివారులో ఉన్న తెట్టు అనే గ్రామంలో
పూలలోని మకరందంపై ఆధారపడి జీవిస్తాయన్నది ఇప్పటివరకూ
చింత చెట్ల నమూనాలు తీసుకువచ్చి పరిశోధనలు ప్రారంభించారు.
రూఢీ అయిన విషయం. రక్తం తాగకపోయినా మగదోమలు కూడా
2012-18 వరకు పరిశోధనలు చేసి కొత్త రకాన్ని సృష్టించారు.
మనుషుల జోలికి వస్తున్నట్లు మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల
చింత నమూనాలను తెట్టు గ్రామం నుంచి తీసుకురవడంతో ఆ
పరిశోధనలో వెల్లడైంది. అవి మనకు దూరంగా ఉంటాయన్నది
గ్రామం పేరు కలిసేలా తెట్టు అమాలిక అనే పేరును ఖరారు చేశారు.
అపోహ మాత్రమేనని వారు ప్రయోగపూర్వకంగా నిరూపించారు.
2019 లో రాష్ట్ర ప్రభుత్వం తెట్టు అమాలిక వంగడాకిని
వీరు డెంగీని వ్యాప్తి చేసే ఈడిస్ ఈజిప్టై జాతిలోని మగ
గుర్తింపు ఇచ్చింది.

‘తెట్టు అమాలిక’ ప్రత్యేకతలు.

S
సాధారణంగా చింత మొక్కలు నాటిన ఆరేళ ్ల తర్వాత
దోమలను ఎంచుకున్నారు. నిర్దిష్ట ప్రాంతంలో వాటిని వదిలారు.
అక్కడ కొంతమందిని కుర్చీలో కూర్చోబెట్టారు. దోమల కదలికలను
కెమెరాల ద్వారా గమనించారు. ఈ వీడియోలను విశ్లేషించినప్పుడు
K
కాయలు కాయడం ప్రారంభిస్తాయి. ఈ రకం మొక్కలు నాటిన మగ దోమలు కూడా మానవుల పట్ల ఆకర్షణకు గురవుతాయని
మూడేళ్ల నుంచే కాస్తాయి. వెల్లడైంది.

చింతకాయల వెడల్పు, పొడవు, పరిమాణం సాధారణ ఆడ దోమలు మనుషులందరివైపు ఒకే విధంగా ఆకర్షణకు
రకాల కంటే పెద్దదిగా ఉంటుంది. లోను కావు. మగ దోమల తీరులోనూ ఇలాంటి వైరుధ్యాలు
A
మొక్కలు నాటిన నాలుగేళ్ల తర్వాత ఒక్కో చెట్టు నుంచి ఉన్నాయి. పరీక్షలో పాల్గొన్న ఒక వ్యక్తి పట్ల మగ దోమలు మూడు

20 కిలోల చింతపండు వస్తుంది. పదేళ్ల తర్వాత 200 కిలోల రెట్లు ఎక్కువ ఆకరణ
్ష కు లోనైనట్లు వెల్లడైంది. వ్యక్తుల చర్మం నుంచి

వరకూ వస్తుంది. సాధారణ రకాలతో పోల్చితే తెట్టు అమాలిక రకం వెలువడే రసాయనాల మిశ్రమాన్ని బట్టి ఇది మారుతుండొచ్చని

చింతచెట్లు తక్కువ ఎత్తు, విస్తీర్ణంలో పెరుగుతాయి. వారు విశ్లేషిస్తున్నారు.

చింతపండు నాణ్యంగా ఉండటంతో ఈ రకం మొక్కల రక్తం తాగడానికి కానప్పుడు మగ దోమలు ఎందుకు

కోసం మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మా న వు ల పై ఆ స క్తి చూ పు తు న్నా య న ్న ప్ర శ ్న ఇ క ్క డ

ఒడిశా నుంచి రైతులు రేకులకుంటకు వస్తున్నారు. ఉత్పన్నమవుతోంది. ఆడ దోమల జత కోసమే అయి ఉండొచ్చని
శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
మగ దోమల రిక్త చరిత్ర
మసకబారిపోతున్న భూగోళం
దోమల రొద చెవినపడగానే మనకు చికాకు కలుగుతుంది.
వాటి తాకిడి ఎక్కువగా ఉండే సీజన్లో ఆరు బయటకు వెళ్లామంటే కా లు ష ్యం కా ర ణ ం గా జ రు గు తు న ్న వా తా వ ర ణ

మన చుట్టూ ముసురుకోవడం ఖాయం. అయితే ఇలా , చుట్టుముట్టే మార్పులు ప్రపంచవ్యాప్తంగా దేశాలను భయపెడుతున్నాయి.

దోమలన్నీ మనల్ని కుట్టవు. ఆడవి మాత్రమే కుడతాయి. మగవి ఈ మార్పులు భూమిపై మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా

ఆ పనిచేయవు. అయినా అవి మనుషులను చుట్టుముడతాయని ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా మరో

ఆస్ట్రేలియా శాస్త్రవేత్త లు గుర్తించారు. అందుకు కారణాలను అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. న్యూజెర్సీ

Team AKS www.aksias.com 8448449709 


39
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. భూమి కాలుష్యం ఇంటా, బయటా చూపుతున్న ప్రభావాలపై శాస్త్రవేత్తలు
మసకబారిపోతోందని, గతంలో ఉన్నంత ప్రకాశవంతంగా లేదని అధ్యయనం సాగించారు. ఇందుకు సంబంధించి 204 దేశాల
తేలింది. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఒక చదరపు మీటర్ కు సగం నుంచి డేటాను సేకరించి, విశ్లేషించారు. 2019లో 60 లక్షల
వాట్ తక్కువ కాంతిని భూమి ప్రతిబింబిస్తోందని..అంటే దాదాపు శిశువులు ఇలా..
0.5% వెలుగు తగ్గిపోయినట్లేనని వీరి అధ్యయనం పేర్కొంది.
“గాలిలో ఉండే పీఎం 2.5 (పార్టిక్యులేట్ మ్యాటర్-2.5)
వ్యవసాయ వ్యర్థాల నుంచి హైడ్రోజన్ పరిమాణంలోని కాలుష్య కారక రేణువులు, వంట కారణంగా
వెలువడే పొగ... గర్బిణులపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా
వ్యవసాయ వ్యర్థాల నుంచి నేరుగా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే
నెలలు నిండకముందే కాన్పు కావడానికి దారితీస్తున్నాయి. ఒక్క
వినూత్న పరిజ్ఞానాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది
2019లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది శిశువులు
పర్యావరణ అనుకూల ఇంధనం. దీనివల్ల ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్
నెలలు నిండకముందే జన్మించారు. మరో 30 లక్షల మంది తక్కువ
వాహనాల వాడకాన్ని ప్రోత్సహించొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
బరువుతో పుట్టారు. ఈ పరిస్థితి కారణంగా నవజాత శిశు మరణాలు
పుణెలోని అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ కొత్త
సంభవిస్తున్నాయి. ఇలా జన్మించినవారు జీవితాంతం తీవ్రస్థాయి
సాంకేతికతను అభివృద్ధి చేశారు. వినియోగంలో ఉన్న సంప్రదాయ
రుగ్మతలతో సతమతమయ్యే ప్రమాదముంది” అని పరిశోధనకర్త

తెలిపారు.

S
ప్రక్రియల కన్నా ఇది 25 శాతం సమర్ధంగా పనిచేస్తుందని వారు

వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటల వ్యర్థా ల్లో


రాకేశ్ ఘోష్ తెలిపారు.

జూనోటిక్ వైరస్లను ముందే పసిగట్టే ఏఐ


K
సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ పుష్కలంగా ఉంటాయని, వాటిని మానవుల్లో ఇన్ ఫెక్షన్ కలిగించేలా రూపాంతరం చెందే
బయోడిగ్రేడేషన్‌కు గురి చేయడం ఈ ప్రక్రియలో కీలకమని జంతువుల వైరస్లను ముందుగానే పసిగట్టే కృత్రిమ మేధ (ఏఐ)
తెలిపారు. ఇందులో రెండంచెలు ఉన్నాయి. మొదటి అంచెలో ఆధారిత విధానాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తద్వారా
హైడ్రోజన్, రెండో దశలో మిథేన్ ఉత్పత్త వు తాయి. మిథేనను సకాలంలో నివారణ చర్యలు చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తుందని
సాయంతో అదనంగా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ వారు తెలిపారు.
A
ప్రక్రియలో బయోమాసను ముందుగానే శుద్ధి చేయాల్సిన అవసరం
కొవిడ్-19 వంటి అనేక వ్యాధులు ‘జూనోటిక్’ తరగతికి
ఉండదు. అందువల్ల అది చాలా చౌకైంది కావడంతోపాటు మరింత
చెందినవి. వేరే జంతువుల్లో నుంచి ఇవి మానవుల్లోకి వచ్చాయి.
పర్యావరణ హితమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రక్రియలో
ఇదే తరహాలో మనుషుల్లోకి కొత్తగా వచ్చే అవకాశమున్న వైరస్లను
వెలువడే ఒక పదార్థంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని,
గుర్తించడం కీలకం. అయితే ఇది చాలా సవాళ్లతో కూడుకున్న
దాన్ని సేంద్రియ ఎరువుగా కూడా వాడొచ్చని వివరించారు.
వ్యవహారం. జంతువుల్లో ఉన్న దాదాపు 1.67 మిలియన్ వైరస్లలో
ఇంధన వనరుల్లో స్వయం సమృద్ధి సాధించడానికి ఇది అతికొద్ది సూక్ష్మజీవులు మాత్రమే మనుషుల్లోకి చొరబడే వీలుంది.
వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 2030 నాటికి తన 450 ఈ నేపథ్యంలో వైరస్ జన్యుక్రమాలను ఉపయోగించి మెషీన్
గిగావాట్ల మేర పునరుత్పాదక విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని భారత్ లెర్నింగ్ నమూనాలను అభివృద్ధి చేయాలని గ్లాస్గో విశ్వవిద్యాలయ
లక్ష్యంగా పెట్టుకొంది. శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందుకోసం 861 వైరస్ జాతుల డేటా
సెట్ ను తొలుత క్రోడీకరించారు. వైరస్ జన్యువుల్లోని పోకడల
గర్భస్థ శిశువుల పై కాలుష్య ప్రభావం
ఆధారంగా అవి మనుషుల్లో ఇన్ ఫెక్షన్ కలిగించడానికి ఎంతమేర
వాయు కాలుష్యం మానవాళికి చేస్తున్న చేటు అంతా ఆస్కారముందన్నది విశ్లేషించే ‘మెషీన్ లెర్నింగ్ మోడళ’్ల ను అభివృద్ధి
ఇంతా కాదు! నెలలు నిండకముందే బిడ్డ లు పుట్ట డా నికి ఇది చేశారు. ఇవి ఒకరకమైన కంప్యూటర్ అల్గోరిథము . అనుభవం
కారణమవుతున్నట్టు కాలిఫోర్నియా వర్సిటీ హెచ్చరించింది. ఈ ఆధారంగా తమంతట తాముగా పనితీరును మెరుగుపరచుకోగలవు.
అంశంపై చేపట్టిన పరిశోధన ఫలితాలను వెల్లడించింది. వాయు

Team AKS www.aksias.com 8448449709 


40
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ఏయూడీఎఫ్ ఎస్ 01 అనే నక్షత్ర మండలంలో అసాధారణ స్థాయి
కంటి చూపును రక్షించేలా... హైడ్రోజెల్ లో కార్నియా
అతినీలలోహిత కాంతిని ఈ ఉపగ్రహం కనుగొంది. 2015
కంటికి ఏదైనా గాయమైతే కార్నియా దెబ్బతిని చూపు పోయే
సెప్టెంబరు 28న ఆస్టోశాట్ ఇస్రోలో నింగిలోకి పంపింది.
ప్రమాదముంటుంది. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు కార్నియాను
పూర్తిగా లేదా కొంత మేర మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇందుకు గుండె జబ్బులను ముందే పసిగట్టే ఉపకరణం
శస్త్రచికిత్సలూ అవసరమవుతాయి. ఇలాంటివేవీ లేకుండానే గుండె జబ్బుల నుంచి రోగులను కాపాడటానికి, ప్రమాదాన్ని
దెబ్బతిన్న కార్నియాను బాగు చేసి కంటిచూపును రక్షించేలా ముందుగానే అంచనా వేసే సాంకేతిక ఉపకరణాన్ని అపోలో
ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ చేశారు. హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డా. ప్రతాప్ సి.రెడ్డి ఆవిష్కరించారు.
మనుషులు, జంతువుల నుంచి సేకరించిన కార్నియాలతో వీరు కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ ఉపకరణం ఇప్పటివరకు
డీసెల్యులరైజ్ కార్నియా మాట్రిక్స్ హైడ్రోజెల్‌ను సిద్ధం చేశారు. అపోలో ఆసుపత్రుల్లో వినియోగిస్తుండగా, దేశంలోని వైద్యులందరికీ
కంటికి దెబ్బతగిలిన వెంటనే దీనిని ఉపయోగించడం వల ్ల అందుబాటులోకి తేవడం గర్వకారణంగా ఉందని ఆయన
మెరుగైన ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఐఐటీలోని ప్రకటించారు. అపోలో, ఏఐ-పవర్డ్ కార్డియోవాస్కులర్ డిసీజ్
బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో సహ ఆచార్యుడు డాక్టర్ రిస్క్ టూల్ పేరుతో రూపొందించిన ఈ పరిజ్ఞానం గుండె జబ్బుల
ఫల్గుణిపతి, ఆయన బృందం ఈ ఘనత సాధించింది.

S
ఈ పరిశోధనలో ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి చెందిన
సీనియర్ శాస్త్రవేత్త వివేక్ సింగ్ కీలకంగా ఉన్నారు. ఈ హైడ్రోజెల్
నిర్ధారణలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

రెండు నూతన వంగడాలను రూపొందించిన ఐసీఏఆర్


K
కలుపు మొక్కలను చంపే రసాయనిక మందులను
ను ఉపయోగించి వీరు త్రీడీ బయోప్రింటింగ్ విధానంలో కృత్రిమ
తట్టుకుని బతికే రెండు వరి బాస్మతి రకాలను ‘భారత వ్యవసాయ
కార్నియానూ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చికిత్స పద్ధతి పై
పరిశోధన మండలి (ఐసీఏఆర్)కు చెందిన వ్యవసాయ పరిశోధన
చాలా పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే మనుషులపైనా కొన్ని
సంస్థ శాస్త్రవేత్తలు తొలిసారిగా వెలుగులోకి తెచ్చారు. ప్రధాని మోదీ
పైలట్ స్టడీస్ చేయనున్నట్లు పరిశోధక విద్యార్థి శిబు వివరించారు.
విడుదల చేసిన పలు వంగడాల్లో ఈ రెండూ ఉన్నాయి. వరిలో
A
ఆస్టోశాట్ కు ఆరేళ్లు ఇంతవరకూ జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలు, కలుపును చంపే
భారత్ మొట ్ట మొ దటిసారిగా రూపొందించిన ఖగోళ రసాయనాలను తట్టుకునే వంగడాలు భారతదేశంలో సాగుకు
పరిశోధన ఉపగ్రహం ‘ఆస్టోశాట్’, ఆరేళ్లు పూర్తి చేసుకుంది. అనుమతి లేదు. ఐసీఏఆర్ పరిశోధనలు జరిపి ‘పూసా 1979,
వాస్త వా నికి ఐదేళ్ల పాటు పనిచేసేలా రూపొందించారు. అది పూసా 1985’ అనే పేర్లతో రెండు వరి వంగడాలను విడుదల
మరికొన్నేళ్ల పాటు సేవలు అందించే అవకాశం ఉందని ఇస్రో చేసింది. ఎలా పండుతాయంటే..
మాజీ చైర్మన్ ఎ.ఎస్.కిరణ్ కుమార్ తెలిపారు. ఆస్టోశాట్ ను వరి నాట్ లు వేయకుండా వెదజల్లే పద ్ధ తి లో వీటిని
ప్రయోగించినప్పుడు సంస్థ కు ఆయనే నేతృత్వం వహించారు. సాగుచేయవచ్చు. ఈ విధానంలో పెరిగే కలుపును చంపడానికి
ప్ర స్తు త ం ఇ స్రో లో ‘ అ పె క్ స్ సై న్ స్ క మి టీ ’ కి ఛై ర ్మ న్ ‌గా రసాయన మందులను చల్లవచ్చు. వాటిని తట్టుకుని ఈ వంగడాల
వ్యవహరిస్తున్నారు. ఆస్టోశాట్ ఉపగ్రహం నుంచి మరికొన్ని కీలక మొక్కలు బతుకుతాయి.
విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కిరణ్ కుమార్
ఉత్తర భారతదేశంలో రైతులు సాగుచేస్తున్న ‘పూసా బాస్మతీ
చెప్పారు.
1121, పూసా బాస్మతీ 1569’ రకాల వంగడాలను ‘రాబిన్
బహుళ తరంగదైర్ ఘ్ యా ల్లో పరిశీలనలు చేపట్ట గ ల ఈ నాగిన్’ అనే వంగడంతో సంకరపరిచి జీనోమ్ ట్రేడింగ్ విధానంలో
అబ్జర్వేటరీలో ఐదు ప్రత్యేక ఎరే, అతినీల లోహిత టెలిస్కోపులు ‘పూసా 1979, పూసా 1985’ అనే రెండు వరి వంగడాలను
ఉన్నాయి. భూమికి 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని తయారుచేశారు.

Team AKS www.aksias.com 8448449709 


41
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ఆకాశ్ ప్రైమ్ పరీక్ష విజయవంతం రుతువుల ఆధారంగా అంగారకుడిపై నీటి అన్వేషణ

స్వదేశీ పరిజ్ఞా న ంతో భారత్ రూపొందించిన ఆకాశ్ అంగారకుడిపై రుతువుల్లో వచ్చే వైరుధ్యాల ఆధారంగా

క్షిపణిలోని సరికొత్త వెర్షన్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. అక్కడి ఉపరితలం కింద నీటి నిల్వలను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు

భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ అస్త్రాన్ని గుర్తించారు. ఉష్ణమండల ప్రాంతాల్లో వీటి జాడ బయటపడింది.

ఒడిశాలోని చాందీపూర్ లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి భవిష్యత్ లో వ్యోమగాముల మనుగడకు అక్కడ అనువైన

పరీక్షించారు. ఈ క్షిపణికి ‘ఆకాశ్ ప్రైమ్’ అని పేరు పెట్టారు. పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు.

తాజా పరీక్షలో అది గగనతలంలో నిర్దేశించిన ఒక మానవరహిత అరుణ గ్రహ కక్ష్యలో దాదాపు 20 ఏళ్ల పాటు పరిశోధనలు
విమానాన్ని అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. చేపట్టిన అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) వ్యోమనౌక ‘మార్స్

ప్రస్తుతమున్న ఆకాశ్ క్షిపణితో పోలిస్తే.. ప్రైమ్’ వెర్షన్లో ఒడిస్సీ” అందించిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం

దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్ ఆర్ఎఫ్ సీకర్ ఉంది. చేశారు. అక్కడి హెల్ లా స్ ప్లానీషియా, ఉటోపియా రుపెస్

లక్ష్య ఛేదనలో క్షిపణి కచ్చితత్వాన్ని ఇది బాగా మెరుగుపరచింది. ప్రాంతాలపై వారు దృష్టిసారించారు. సీజనల్ గా హైడ్రోజన్

ఇంకా అనేక అంశాల్లో ఈ అస్త్రాన్ని ఆధునికీకరించారు. దీనివల్ల స్థాయిలో వైరుధ్యాలను అక్కడ గుర్తించారు. దీన్ని బట్టి అక్కడ

S
ఎత్తయిన ప్రాంతాల్లో ఉండే శీతల వాతావరణాన్ని కూడా ఇది
సమర్థంగా తట్టుకొని, మంచి పనితీరును కనబరుస్తుంది అని
డీఆర్‌డీవో ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు.
ఉపరితలానికి ఒక మీటరు కింద భారీ స్థాయిలో నీరు.. ఐస్
రూపంలో ఉండొచ్చని పేర్కొన్నారు. అరుణగ్రహంపై లభించే నీటిని
ఆక్సిజన్, హైడ్రోజన్‌గా విడగొట్టి, రాకెట్ ఇంధనంగా వాడుకోవచ్చు.
K
మొక్కల పెంపకం, ఆహారానికి ఉపయోగించుకోవచ్చు.
అప్రతిహతంగా సాగుతున్న ‘మంగళ యాన్’
కాలుష్య పర్యవేక్షణకు గాల్లో తేలియాడే మైక్రోచిప్ లు
భారత్ ప్రతిష్ ఠా త ్మకంగా ప్రయోగించిన మంగళయాన్
వ్యోమనౌక అంగారకుడి కక్ష్యలో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. గాల్లో కాలుష్యం తీరుతెన్నులను గమనించడానికి అమెరికా

వాస్తవానికి ఆరు నెలలు పనిచేసేలా దీన్ని రూపొందించగా, అది శాస్త్రవేత్తలు ‘ఎగిరే మైక్రోచిప్’లను తయారుచేశారు. ఇవి ఇసుక
A
ఇప్పటికీ అద్భుతంగా సేవలు అందిస్తోంది. తాజా మైలురాయిపై రేణువు పరిమాణంలో ఉంటాయి. మానవులు తయారుచేసిన

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ కె. అత్యంత చిన్నపాటి ఎగిరే వస్తువులు ఇవేనని భావిస్తున్నారు. వీటిని

రాధాకృష ్ణ న్ , ఈ వ్యోమనౌక ప్రయోగ సమయంలో సంస ్థ కు వ్యాధుల పరిశీలనకు ఉపయోగించొచ్చని వివరించారు. కాలుష్యాన్ని

నేతృత్వం వహించారు. నివారించడానికి వీటిని నేలలో తేలిగ్గా కలిసిపోయే పదార్థాలతో


తయారు చేయవచ్చని తెలిపారు.
2 0 1 3 న వ ం బ రు 5 న మ ం గ ళ యా న్ ను ఇ స్రో
ప్రయోగించింది. ఆ మరుసటి సంవత్సరం సెప్టెంబరు 24న అది కొన్నిరకాల చెట్ల నుంచి విత్తనాలు గిరగిరా.. హెలికాప్టర్లా

విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి చేరింది. తద్వారా తొలి తిరుగుతూ కిందకు పడుతుంటాయి. ఇలా తిరగడం వల్ల ఒకపట్టాన

ప్రయత్నంలోనే అరుణ గ్రహాన్ని చేరిన మొట్టమొదటి దేశంగా అవి నేలపై పడవు. ఎక్కువ సేపు గాల్లోనే ఉంటాయి. ఈలోగా

భారత్ గుర్తింపు పొందింది. సాంకేతిక సత్తా ప్రదర్శన కోసమే ఈ గాలివాటున ఎక్కువ దూరం వెళతాయి. ఈ విధానం వల్ల ఆ జాతి

వ్యోమనౌకను ప్రయోగించినప్పటికీ, అనుకున్న లక్ష్యాలన్నింటినీ ఇది చెట్లు వేరే ప్రాంతాలకూ విస్తరిస్తాయి. వీటి నుంచి స్పూర్తి పొందడం

విజయవంతంగా పూర్తి చేసిందని ఇస్రో అధికారులు తెలిపారు. ద్వారా శాస్త్రవేత్తలు మైక్రోచిప్లను తయారు చేశారు. విత్తనాల కన్నా

దీనిద్వారా గ్రహాంతర యాత్రల విషయంలో అనేక కొత్త అంశాలను మెరుగ్గా, చిన్నగా వాటిని తీర్చిదిద్దారు. ఈ సాధనాల్లో సూక్ష్మ

నేర్చుకున్నామని చెప్పారు. మొత్తంమీద ఈ వ్యోమనౌక మరో ఏడాది ఎలక్ట్రానిక్ సెన్సర్లు, యాంటెన్నా వంటివి అమర్చవచ్చు. స్మార్ట్ఫోన్

పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. సాయంతో వీటికి కమ్యూనికేషన్ పంపొచ్చు. ఈ సెన్సర్లతో గాల్లో
ఆమ్లత్వం , నీటి నాణ్యత, సౌర రేడియోధార్మికత వంటి వివరాలను

Team AKS www.aksias.com 8448449709 


42
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
పర్యవేక్షించొచ్చు. ఆవిరవుతున్న తేమ

‘చిరుబొద్ది’లో ఔషధ గుణాలు ఎండలు ఎక్కువ ఉండి వానలు తక్కువగా ఉండే కొన్ని
ప్రాంతాల్లో ఆవిరయ్యే తేమ అసాధారణంగా ఉంటోందని తాజా
చిరుబొద్ది మొక్కల్లో క్యాన్సర్‌ను నియంత్రించే ఔషధ గుణాలు
పరిశోధన ఒకటి పేర్కొంది. రాయలసీమ వంటి తక్కువ వర్షపాతం
ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటకలోని మంగళూరు విశ్వవిద్యాలయం
ఉండే ప్రదేశాల్లో కొన్నిచోట్ల వార్షిక వర్షపాతం కంటే మూడున్నర
అప్లై డ్ బోటనీ విభాగం చేపట్టిన అధ్యయనంలో ఈ అంశం
రెట్లు అధికంగా నీరు ఆవిరి అవుతోందని తేల్చింది. ఇక్కడ భూమిపై
వెల్లడైంది. ఈ మొక్కలో క్యాన్సర్ నివారణ ఔషధంలో ఉపయోగించే
ఉండే తేమ, చెరువులు, కాలువల్లోని నీటితోపాటు చెట్ల ఆకుల్లోని
టెట్రాండ్రైన్ ఆల్కలాయిడ్లు ఉన్నాయి. ఈ మొక్క శుద్ధీకరణ
తేమ సైతం అధికంగా ఆవిరవుతోందని తెలిపింది. వర్షం నీళ్లు
ప్రక్రియకు భారతీయ మేధోహక్కుల సంస్థ (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ
ఎప్పటికప్పుడు ఆవిరవడంతో భూమిపై సోడియం క్లోరైడ్ (ఉప్పు)
ఇండియా) నుంచి మంగళూరు వర్సిటీకి అనుమతి లభించింది.
నిల్వలు పెరిగి ఉప్పునేలలుగా మారిపోతున్నాయంది. భారీ వర్షాలు
మొక్కల్లో టెట్రాండ్రైన్ ఆల్కలాయిడ్ల గుర్తింపు ప్రక్రియను పడినప్పుడు ఈ క్లోరైడ్ భూగర్భంలోకి చేరి అక్కడి నీరూ ఉప్పగా
ముందుగా చైనా చేపట్టింది. అక్కడ స్టెఫానియా, టెట్రాండ్ర మారి తాగడానికే కాదు సాగుకూ పనికిరాకుండా పోతున్నాయి.
మొక్కల్లో క్యాన్సర్ నియంత్రణ ఔషధ గుణాలను గుర్తించారు. ఈ మేరకు జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్.జి.ఆర్.ఐ.)

S
భారత్ లో ఈ అరుదైన ఆల్కలాయిడ్లను గుర్తించింది మంగళూరు
విశ్వవిద్యాలయం మాత్రమే. చైనాలో టెట్రాండ్రైన్ శుద్ధీకరణ ప్రక్రియ
ప్రగతిలో ఉండగా, ఇంకా ఔషధాన్ని తయారు చేయలేదు.
నిర్వహించిన పరిశోధన వెల్లడించింది.

ఎన్.జి.ఆర్.ఐ. పరిశోధకులు డాక్టర్ శ్రీదేవి, శ్రీకాంత్,


K
డి.వి.రెడ్డి బృందం అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతంలో పరిశోధన
జన్యువుల పనితీరు తగ్గడంతో రుచి కోల్పోతున్న కొవిడ్ రోగులు నిర్వహించింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎసీ)

కొవిడ్ రోగులు రుచి, వాసన కోల్పోవడానికి గల కారణాలను నిధులతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. వీరి అధ్యయనంలో ఇక్కడ కురిసే

సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. రుచి, వాసన పసిగట్టే వాన కంటే మూడున్నర రెట్లు అధికంగా నీరు ఆవిరి అవుతోందని

జన్యువులు మార్పులకు లోనవడమే కారణమని గమనించారు. అంచనాకు వచ్చారు. తక్కువ లోతులో ఉండే బోర్లు ఎండిపోవడానికి
A
కారణమిదేనని తేల్చారు. గుత్తి ప్రాంతంలో వార్షిక సగటు వర్షపాతం
కొవిడ్ మొదటి వేవ్ సమయంలో వైరస్ బారినపడిన 36
దాదాపు 600 మి.మీ.ఉండగా, ఆవిరి అవుతున్నది 2100 మి.మీ.
మంది రోగుల నుంచి నమూనాలను సేకరించి పరిశోధించారు.
పైనే ఉంది.
మనిషి శరీరంలో 20 వేల జన్యువులు ఉంటాయని.. ఇన్ ఫెక్షన్
బారిన పడినప్పుడు ఇవి ప్రభావితం అవుతుంటాయని ఈ అంతరిక్ష వాతావరణ అంచనాలపై సౌర జ్వాలల ప్రభావం
పరిశోధనలో పాలుపంచుకున్న సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ కార్తిక్ సూర్యుడి నుంచి వెలువడే జ్వాలలు, అంతరిక్ష వాతావరణ
భరద్వాజ్ చెప్పారు. కొవిడ్ సోకిన వారిలో 251 జన్యువులు అంచనాల్లో కచ్చితత్వాన్ని ప్రభావితం చేస్తున్న తీరును భారత
క్రియాశీలకంగా ఉండగా.. 9,068 జన్యువుల పనితీరు తగ్గినట్లు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. భూకక్ష్యలోని ఉపగ్రహాలను
గుర్తించామన్నారు. ఫలితంగా తలెత్తే ప్రభావాల్లో రుచి, వాసన భద్రంగా ఉంచడానికి ఈ అంచనాలు చాలా కీలకం. భారత్
కోల్పోవడం ఒకటని చెప్పారు. ప్రయోగించనున్న ఆదిత్య - ఎల్1 ఉపగ్రహం నుంచి వచ్చే డేటాను
గత ఏడాది చేసిన ఈ అధ్యయనం తాజాగా ‘క్లినికల్ అండ్ విశ్లేషించడానికి ఈ అధ్యయన వివరాలు దోహదపడతాయని కేంద్ర
ట్రాన్స్లేషనల్ మెడిసిన్ జర్నల్’లో ప్రచురితమైంది. నితీష్ కుమార్ శాస్త్ర, సాంకేతిక శాఖ తెలిపింది. భూమికి చేరువలో అంతరిక్షం
సింగ్, సురభీశ్రీవాస్తవ, లుముక్ జవేరి, త్రిలోక్ చందర్ బింగి, వద్ద సౌర గాలులు, ఇతర పరిస్థితులను అంతరిక్ష వాతావరణంగా
ఎం.రాజారావు, సంతోష్ కుమార్, వి.నామామి గౌర్, నిఖిల్, పేర్కొంటారు. అవి అంతరిక్షంలోని, భూమి మీదున్న సాంకేతిక
ప్రత్యూష, సాక్షి శాంభవి, షాగుప్తా ఖాన్, మామిళ్ల సౌజన్య, తులసి వ్యవస్థల పనితీరును దెబ్బతీయగలవు. సూర్యుడి నుంచి కరోనల్
నాగబండి, రాకేశ్ మిశ్ర ఈ పరిశోధనలో పాల్గొన్నారు. మాస్ ఎజెక్షన్లు (సీఎంఈ) వెలువడుతుంటాయి. వాటిలో భారీగా

Team AKS www.aksias.com 8448449709 


43
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
అయస్కాంత క్షేత్రం కలిగిన ప్లాస్మా ఉంటుంది. దీనివల్ల అంతరిక్ష వ్యోమనౌకను వెన్నంగ్ అంతరిక్ష కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-7
వాతావరణంలో గందరగోళాలు తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో వై4 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగించింది.
బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కు
ఇది రోదసి కేంద్రంలోని కోర్ మాడ్యూల్ ‘తియానే’తోపాటు
చెందిన వాగేశ్ మిశ్రనేతృత్వంలోని ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు
అక్కడే ఉన్న తియా ఝ-2 వ్యోమనౌకతో అనుసంధానమైంది.
చేపట్టారు. సూర్యుడి నుంచి వచ్చే ప్లాస్మాకు సంబంధించిన
షెంఝ-13 అనే వ్యోమనౌక త్వరలో వ్యోమగాములతో ఈ
లక్షణాల్లోను, సీఎంఈలు భూమికి చేరే సమయాల్లోను చాలా
కేంద్రానికి వెళుతుంది. ఆ యాత్రకు అవసరమైన సరకులు,
మార్పులు ఉండొచ్చని వారు గుర్తించారు.
ఇంధనం, పరిశోధన ఉపకరణాలను తాజాగా తియాన్‌ ఝా-3
హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో సూడో ఉపగ్రహ తయారీ మోసుకెళ్లింది.

పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హై ఆల్టిట్యూడ్ సూడో ఖగోళశాస్త్ర పరిశోధనలకు కొత్తతరం ఉపగ్రహం
శాటిలైట్ (హెఏపీఎస్)ను రూపొందించేందుకు హిందుస్థా న్
విశ్వంలో అంతుచిక్కని అంశాలను శోధించేందుకు
ఏరోనాటిక్ లిమిటెడ్(హెచ్ఎఎల్) సిద్ధ మ వుతోంది. కంబైండ్
కొత్తతరం ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయాలని భారత అంతరిక్ష
ఎయిర్ టీమింగ్ సిస్టమ్ (సీఏటీఎస్) పేరిట అన్మ్యా న్డ్ డ్రోన్ వార్
పరిశోధన సంస్థ (ఇస్రో) యోచిస్తోంది. భారత్‌మొటమొ
్ట దటిసారిగా

రూ.700 కోట్లు వ్యయం చేయనున్నారు.

S
ఫేర్ కార్యక్రమంలో భాగంగా రూపొందించే ఈ ఉపగ్రహం కోసం

పూర్తిస్థా యి హెఏపీఎస్ పూర్తయ్యేందుకు కనీసం


రూపొందించిన ఖగోళ పరిశోధన ఉపగ్రహం ‘ఆస్ట్రోశాట్‌’..
ఆరేళ్లు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఐదేళ్ల పాటు పనిచేసేలా
రూపొందించారు. అది మరికొన్నేళ ్ల పాటు సేవలు అందించే
K
నాలుగేళ్లు పట్టనుంది. 500 కిలోల కంటే ఎక్కువ బరువుండే అవకాశం ఉందని ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కు మార్‌
ఈ హెఏపీఎస్ సౌర విద్యుత్తుతో పని చేస్తుంది. దాదాపు 70 తెలిపారు.
వేల అడుగుల ఎత్తు ఎగరగలిగే హెఏపీఎస్ నెలల తరబడి
ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించినప్పుడు సంసకు
్థ ఆయనే నేతృత్వం
సేవలందిస్తుంది. టెలీకమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్
వహించారు. ప్రస్తుతం ఇస్రోలో ‘అపెక్స్‌సైన్స్‌కమిటీ’కి ఛైర్మన్‌గా
ప్రత్యేకతలతో రూపొందనున్న ఈ ఉపగ్రహం రక్షణ, పౌర సేవలకు
A
వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రోశాట్‌ఉపగ్రహం నుంచి మరికొన్ని కీలక
ఉపయోగపడనుంది.
విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కిరణ్‌ కుమార్‌
మానవ రహిత విమానాలు(యూఏవీ), సంప్రదాయ చెప్పారు. దీనికి కొనసాగింపుగా ఆస్ట్రోశాట్‌-2ను ప్రయోగించే
ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా తయారవుతున్న హెఏపీఎస్ అవకాశం ఉందా అని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఆస్ట్రోశాట్‌- 2
కమ్యూనికేషన్, సర్వేలెన్స్, లైవ్ వీడియోలతో పాటు స్పష్టమైన కాదు.. అది కొత్తతరం ఉపగ్రహమవుతుంది. దీనిపై ఆలోచనలు
చిత్రాలను తీయగలదు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సమర్ధమైన సాగుతున్నాయి. ఆస్ట్రోశాట్‌కు తదుపరి ఉపగ్రహాన్ని పూర్తి భిన్నంగా
రక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుందని హెచ్ఏఎల్ రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
ప్రకటించింది.
బహుళ తరంగదైర్ఘ్ యా ల్లో పరిశీలనలు చేపట్ట గ ల ఈ
అంతరిక్ష కేంద్రానికి చైనా సరకుల వ్యోమనౌక అబ్జర్వేటరీలో ఐదు ప్రత్యేక ఎక్స్‌రే, అతినీల లోహిత టెలిస్కోపులు
ఉన్నాయి. భూమికి 9.3 బిలియన్‌కాంతి సంవత్సరాల దూరంలోని
భూకక్ష్యలో అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని చైనా ముమ్మరం
ఏయూడీఎఫ్‌ఎస్‌01 అనే నక్షత్ర మండలంలో అసాధారణ స్థాయి
చేసింది. దీనికి అవసరమైన సాధన సంపత్తితో మానవరహిత
అతినీలలోహిత కాంతిని ఈ ఉపగ్రహం కనుగొంది. 2015
వ్యోమనౌక తియాన్‌ఝా-3ని రోదసిలోకి పంపింది. అనంతరం
సెప్టెంబరు 28న ఆస్ట్రోశాట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది.
అది విజయవంతంగా అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది.
తియాంగాంగ్ అనే ఈ రోదసి కేంద్రాన్ని వచ్చే ఏడాది కల్ లా వాతావరణ మార్పుల నుంచి సాగుకు రక్షణ
సిద్ధం చేయాలని చైనా భావిస్తోంది. తాజాగా తియాన్‌ఝా-3
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రత్యేక లక్షణాలున్న

Team AKS www.aksias.com 8448449709 


44
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
35 రకాల నూతన పంటలను జాతికి అంకితం చేశారు.ఈ 35 పంట ఇన్సులిన్‌లో ఇన్సులాక్‌ కలిపిన తర్వాత దాని నిర్మాణాన్ని
రకాలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్) త్రీడీలో పరీక్షించి సాధారణ ఉష్ణోగ్రతలోనూ గడ్డకట్టఁడంలేదని
అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సవాళ్లుగా ఉన్నపర్యావరణ మార్పులు, గుర్తించారు. అనంతరం కోల్‌కతాలోని ఐఐసీబీలో ఎలుకలపై
పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడమే లక్షంగా ఈ పంట రకాలను ప్రయోగించారు. ఆ పరీక్షలు విజయవంతం కావడంతో..
అభివృద్ధి చేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు ఎదురుచూస్తున్నారు. దీనికి
సంబంధించిన పరిశోధన పత్రం ప్రఖ్యాత జర్నల్‌ ‘ఐసైన్స్‌’లో
అన్ని ఐకార్ ఇన్‌స్టిట్యూట్‌లు, కేంద్ర రాష్ట్రాల వ్యవసాయ
ఇటీవల ప్రచురితమైంది.
విశ్వ విద్యాలయాలు, కృషి విజ్ఞాన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన
ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మలేరియాకు తొలి టీకా
ఈ పంటలను జాతికి అంకితం చేశారు. ఇదే కార్యక్రమంలో
మలేరియాకు టీకా వచ్చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన
ప్రధాని రాయపూర్‌లో కొత్తా నిర్మించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్
ఫార్మా సంస్థ గ్లాక్సోస్మిత్‌క్లెన్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ RTS,S/
ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్( ఎన్‌ఐ బిఎస్‌టి ) క్యాపస్‌ను
AS01 లేదా RTS,SSకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
ప్రారంభించారు. ప్రసంగించడానికి ముందు ప్రధాని నాలుగు
ఆమోదం తెలిపింది.
వ్యవసాయ విశ్వ విద్యాలయాలకు ‘ గ్రీన్ క్యాంపస్ అవార్డు’లను
ప్రదానం చేసారు.

S
ఇప్పటివరకు 1300కు పైగా విత్తన రకాలను అభివృద్ధి
చేయడం జరిగింది. ఇవాళ జాతికి అంకితం చేసిన 35 పంట రకాల్లో
‘RTS,SS టీకాను మలేరియా నివారణకు వాడవచ్చు’ అని
డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది.

ఇది మలేరియాకు కారణం అయిన ప్లాస్మోడియం


K
పర్యావరణ మార్పులను అరికట్టే లక్షణాలతో పాటుగా పోషకాహార ఫాల్సిపారంను నిరోధిస్తుందని పేర్కొన్నది. మలేరియా నివారణకు
పాళ్లు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పంట రకాల్లో కరువును తట్టుకొని డబ్ల్యూహెచ్‌వో అనుమతి పొందిన మొట్టమొదటి టీకా ఇదే.
పెరిగే సెనగలు, వంధ్యత్వం లేని కందులు,త్వరగా దిగుబడినిచ్చే ఘనా, కెన్యా, మాలావీలో రెండేండ్లుగా 8 లక్షల మంది
సోయాబీన్, వ్యాధి నిరోధక శక్తి కల వివిధ వరి వంగడాలు, జీవ పిల్లలపై జరిగిన ట్రయల్స్‌/పైలట్‌ ప్రాజెక్టు ఆధారంగా టీకాకు
A
సంవర్ధనం చేసిన గోధుమలు, పెర్ల్ మిల్లెట్, జొన్నలు, బక్‌వీట్, అనుమతి లభించింది. ఇది నాలుగు డోసుల వ్యాక్సిన్‌. ఐదు నెలల
వింగ్డ్ బీన్, ఫాబా బీన్ ఉన్నాయి. వయసులో తొలి డోసు వేస్తారు. ‘మలేరియా టీకాకు అనుమతి
లభించడం చరిత్రాత్మకం.
‘ఇన్సులాక్‌’ మాలిక్యూల్‌తో గడ్డకట్టని ఇన్సులిన్‌
ఏటా 2.6 లక్షల మంది బలి
మధుమేహం (చక్కెర వ్యాధి) తీవ్రత ఎక్కువగా ఉన్నవారు
ఇన్సులిన్‌ తీసుకోవడం సర్వసాధారణం. ఇన్సులిన్‌ పాడవకుండా ఆఫ్రికాఖండం సహా అనేక దేశాల్లో మలేరియా ఏటా లక్షల
రిఫ్రిజరేటర్‌లో భద్రపర్చాలి. లేదంటే కొన్ని గంటల తర్వాత గడక
్డ ట్టి మంది పసిపిల్లల ప్రాణాలనుబలిగొంటున్నది. ఒక్క ఆఫ్రికాలోనే
పనికిరాకుండా పోతుంది. ఈ సమస్య పరిష్కారానికి కోల్‌కతాలోని ఏటా 5 ఏండ ్ల లోపు వయసున్న 2.6 లక్షల మందిపిల్ల లు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ(ఐఐసీబీ) మలేరియాతో చనిపోతున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో టీకా
పరిశోధకులు ఓ సరికొత్త మాలిక్యూల్‌ని గుర్తించారు. సమర్థతమొదటి ఏడాదిలో 50శాతంగా వెల్లడైంది. సంవత్సరాలు
గడిచినకొద్దీ తగ్గింది.అయితే, 5 ఏండ్లలోపు వయసున్న పిల్లలకు
సాధారణ ఉష్ణోగ్రతలోనూ ఇన్సులిన్‌ని గడ్డ క ట్టకుండా
అంచెలవారీగా డోసులు ఇవ్వడం ద్వారామరణాలు తగ్గించవచ్చని
ఉంచే ఈ మాలిక్యుల్‌కు ‘ఇన్సులాక్‌’ అని పేరు పెట్టారు.
డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. ఇండియాలో ఏటా సగటున 3
దీనిని హై ద రా బా ద్ లో
‌ ని ఇ ం డి య న్ ‌ ఇ న్ ‌స్టిట్యూ ట్ ‌ ఆ ఫ్‌
లక్షల మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి.
కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ)లో న్యూక్లియర్ ‌ మాగ్నటిక్‌
రెసోనెట్స్‌(ఎన్‌ఎంఆర్‌) ల్యాబ్‌లో పరీక్షించారు.

Team AKS www.aksias.com 8448449709 


45
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

6. వార్తల్లో వ్యక్తులు
ప్రాచీన డీఎన్ఏ పరిశోధనలకు అంతర్జాతీయంగా నైతిక నియమావళి విలువలో ఏకంగా 1,560 దశాంశ స్థానాలను చకచకా చెప్పేసింది.
ఇదివరకు సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న రికార్డును
ప్రాచీ న డీ ఎ న్ ఏ ప రి శో ధ న ల కు స ం బ ంధించి
తిరగరాసింది. ‘సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రతినిధుల ముందు
అంతర్జాతీయంగా వర్తించే నైతిక నియమావళి రూపుదిద్దుకుంది.
పది నిమిషాల పాటు ఏకధాటిగా ఈ అంకెలను చెప్పింది. వాటిని
ఈ అ ం శా ని కి స ం బ ంధించి న స ం క్షి ష ్ట త ల ను ద ృష్టి లో
పరిశీలించిన ప్రతినిధులు ఆమె పేరిట రికార్డు నమోదు చేశారు.
ఉంచుకుని మార్గదర్శకాల రూపకల్పనలో పలువురు శాస్త్రవేత్తలు
పాలుపంచుకున్నారు. విశాఖ మహిళకు ‘డెంట్స ‘లో కీలక పదవి
ప్రాచీన డీఎన్ఏతో ముడిపడిన 31 దేశాలకు చెందిన 64 ప్రపంచంలో అతి పెద్ద ‘లా సంస్థ’గా గుర్తింపు పొందిన
మంది స్కాలర్లందరి సూచనలను క్రోడీకరించి మార్గదర్శకాలు ‘డెంట్స’లో మానవ వనరుల విభాగానికి అధిపతిగా విశాఖకు చెందిన
రూపొందించడానికి ముందుకు వచ్చారు. మన దేశం నుంచి నీలిమ పాలడుగు నియమితులయ్యారు. ఒక భారతీయురాలికి ఈ
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నస్టిక్ (సీడీఎడ్లీ) తరహా కంపెనీలో గ్లోబల్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా పదవి దక్కడం

విలువైన సూచనలు చేశారు.

S
డైరెక్టర్ డాక్టర్ తంగరాజ్ భారతీయ దృక్పథానికి సంబంధించి

మానవ అవశేషాల విశ్లే ష ణకు సంబంధించి స్థా ని క


ఇదే తొలిసారి.

నీలిమ పాలడుగు ప్రస్తుతం అమెరికాలోని డెల్ లా యి ట్


కంపెనీలో ‘గ్లోబల్ పీపుల్స్ మేనేజింగ్డై రెక్టర్’గా పని చేస్తున్నారు.
K
నేపథ్యాలకు అనుగుణంగా నిబంధనలు రూపొందించడం 80 దేశాల్లో 205 బ్రాంచీలతో విస్తరించిన డెంటలో నవంబరు
సులభమైన విషయం కాదని, ఇందులో పలువురు శాస్త్రవేత్తలు 15న చేరనున్నారు. నీలిమ విశాఖలోని కొటక్ పాఠశాలలో పది,
కీలకంగా వ్యవరిహరించారని డాక్టర్ తంగరాజ్ అన్నారు. సెయింట్ జోసెఫ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేశారు.
మెరిల్ లించ్, పీడబ్ల్యూసీ, ఐబీఎం వంటి కంపెనీలలో మానవ
‘ఓల్టీ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ ను తిరస్కరించిన బ్రిటన్ రాణి
వనరుల విభాగంలో పనిచేశారు.
A
బ్రిటన్ లో దీర్ఘకాలం జీవిస్తూ, సుదీర్ఘ కాలంగా ప్రజలను
పరిపాలిస్తున్న 95 ఏళ్ల రాణి ఎలిజబెత్-2. ప్రఖ్యాత ‘ఓల్డ్ ఆఫ్ ది
‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్’ రేసులో భారతీయ విద్యార్థిని
ఇయర్’ టైటిల్‌ను సున్నితంగా తిరస్కరించారు. ప్రజా జీవితంలో గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్ పోటీకి భారతీయ బాలిక ఎంపికైంది.
సుదీర్ఘకాలం సేవలు అందించే వారికి ‘ది ఓల్టీ’ మ్యాగజీన్ ఏటా లండన్‌లోని చెగ్ ఎడ్ టెక్ సంస్థ నిర్వహించే ఈ పోటీకి 94 దేశాల
ఈ టైటిల్‌ను ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది టైటిల్ నిమిత్తం నుంచి 3500కు పైగా నామినేషన్లు రాగా అందులో ఝార్ఖండ్
ఎలిజబెత్-2ను ఎంపిక చేసింది. ఈ టైటిల్‌ను ఆమె సున్నితంగా కు చెందిన సీమా కుమారి(18)ను తుది 10 మంది జాబితాలోకి
తిరస్కరించారు. “మీరు అందించే టైటిల్ పొందడానికి అవసరమైన తీసుకున్నారు. ప్రస్తుతం ఉపకార వేతనంపై హార్వర్డ్ యూనివర్సిటీలో
ప్రమాణాలను తాను అందుకోలేదని క్వీన్ భావిస్తున్నారు. తనకంటే చదువుతున్న సీమా కుమారి గతంలో బాల్యవివాహం బారి నుంచి
యోగ్యమైన వ్యక్తికి ఆ పురస్కారాన్ని అందిస్తారని ఆకాంక్షిస్తున్నారు” బయటపడిన బాలిక. పేదరికం కారణంగా చిన్నతనంలోనే ఫుట్
అంటూ ఆమె వ్యక్తిగత సహాయకుడు వర్తమానం పంపారు. ఈ బాల్ కోచ్ గా మారి తన సంపాదనతోనే చదువుకుంది. గ్లోబల్
విషయాన్ని ఓల్డ్ మ్యాగజీన్ వెల్లడించింది. దీంతో ఈ ఏడాది ఓన్లీ స్టూడెంట్ పోటీలో ఆమె విజేతగా నిలిస్తే లక్ష డాలర ్ల నగదు
ఆఫ్ ది ఇయర్ టైటిల్. ఫ్రెంచ్ - అమెరికన్ నటి లెస్లీ కారన్ (90) బహుమతి ఇస్తారు.
కు ప్రకటించారు.
వరల్డ్ స్టీల్ ఛైర్మన్‌గా సజ్జన్ జిందాల్
‘సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో భారత సంతతి బాలిక వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఛైర్మన్‌గా జేఎడబ్ల్యూ ఛైర్మన్,
భారత సంతతికి చెందిన ఆరేళ ్ల ఇషానీ షణ్ముగం మేనేజింగ్ డైరెక్ట ర్ సజ్జ న్ జిందాల్ ఎన్నికయ్యారు. బెల్జియం
అద్భుతమైన జ్ఞాపకశక్తితో రికార్డు సాధించింది. గణితంలోని ‘పై’ కేంద్రంగా పనిచేసే ప్రతిష్ఠాత్మక ఉక్కు సంఘానికి ఛైర్మన్ గా

Team AKS www.aksias.com 8448449709 


46
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
నియమితులైన మొదటి భారతీయుడు జిందాల్. వైస్ చైర్మన్లుగా 4) నేహ నర్కాడే, కుటుంబం: సాఫ్ట్వేర్ సంస్థ కాఫ్లూయెంట్
హెచ్ బీఐఎస్ గ్రూప్ నకు చెందిన యూ యాంగ్, పోస్కో జియాంగ్ సహ వ్యవస్థాపకురాలు, హెడ్ ఆఫ్ ఇంజినీరింగ్ నేహ నర్కాడే,
వూ చోలు పనిచేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో టాటా స్టీల్ కుటుంబం రూ.12,200 కోట్ల సంపదతో నాలుగో స్థా న ం
సీఈఓ టీవీ నరేంద్రన్, ఆర్సెలార్ మిత్తల్ చీఫ్ ఎర్ఎన్ మిత్తల్ దక్కించుకున్నారు.
నియమితులయ్యారు. కోశాధికారిగా బ్లూస్కోప్ స్టీల్ కు చెందిన
5) నిఖిల్ కామత్: సంఖ్యా పరంగా భారత్ లోనే అతి పెద్ద
మార్క్ వాసెల్లా, ఇంటర్నేషనల్ స్టెయిన్లెస్ స్టీల్ ఫోరమ్ఛై ర్మన్‌గా
ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన జెరోధా వ్యవస్థాపకుల్లో ఒకరైన 35 ఏళ్ల
టియోటియో డిమాలో (అపెరామ్) ఎన్నికయ్యారు. బోర్డు సభ్యులు
నిఖిల్ కామత్ రూ.11,100 కోట్ల సంపదతో 5వ స్థానం పొందారు.
16 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని సైతం ఎన్నుకుంది. ఇందులో
జిందాల్ కూడా ఉన్నారు. భారత్ లో ఒక్కరోజు బ్రిటిష్ హైకమిషనర్ గా రాజస్థాన్ యువతి
అతి పెద్ద వయసులో అంతరిక్ష యాత్ర చేపట్టిన వ్యక్తిగా శాట్నర్ రికార్డు దిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మిరండా హౌస్ కాలేజ్
లో డిగ్రీ చదువుతున్న 20 ఏళ్ల అదితీ మహేశ్వరి అనే విద్యార్ధినికి
ప్రఖ్యాత టీవీ సిరీస్ ‘స్టార్ ట్రెక్’తో హాలీవుడ్ లో కెప్టెన్
అరుదైన అవకాశం లభించింది. భారత్ లోని బ్రిటిష్ హై కమిషన్
కిర్క్ గా ప్రాచుర్యం పొందిన 90 ఏళ్ల విలియం శాట్నర్
కార్యాలయంలో ఒక్కరోజు హై కమిషనర్ గా వ్యవహరించే గౌరవం
అంతరిక్షంలోకి వెళ్లిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించారు.

S
బ్లూ ఆరిజిన్ కంపెనీ వ్యోమనౌకలో శాట్నర్ అంతరిక్ష యాత్రను
పూర్తిచేసుకున్నారు. భూ ఉపరితలం నుంచి 106 కిలోమీటర్ల
ఎత్తు వరకు ఆయన వెళ్లారు. దాదాపు పది నిమిషాల్లోనే యాత్ర
దక్కింది. రాజస్థాన్లో
‌ ని చిత్తోర్ గఢ్ కు చెందిన అదితి బ్రిటిష్ హై
కమిషన్ కార్యాలయం నిర్వహించిన ‘హై కమిషనర్ ఫర్ ఏ డే’
పోటీలో గెలుపొందడంతో ఆమెకు ఈ అవకాశం లభించింది.
K
పూర్తయ్యింది. బ్లూ ఆరిజిన్ ఉపాధ్యక్షురాలు ఆడ్రే పవర్స్, మరో బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఆరోజుకు డిప్యూటీ
ఇద్దరు (క్రిస్ బొషూజెన్, గ్లెన్ డి రైస్) కూడా శాట్నర్ తో పాటు ఈ హైకమిషనర్ గా వ్యవహరించారు. తర్వాతి తరం మహిళలను
యాత్రలో పాల్గొన్నారు. సమర్ధ నేతలుగా తీర్చిదిద్దేందుకు బ్రిటన్ హైకమిషనర్ కార్యాలయం
ఈ పోటీని 2017 నుంచి ఏటా నిర్వహిస్తోంది. ఈసారి
ఐఐఎస్ఎల్ వెల్త్, హురున్ ఇండియా టుడేల యువ కుబేరుల జాబితా “ప్రపంచ సవాలుగా మారిన వాతావరణ మార్పుల సమస్యను
A
నలభై ఏళ్ల వయసులో పే స్వయంకృషితో కుబేరులుగా పరిష్కరించడంలో యువత ఎలాంటి పాత్ర పోషించగలరు?” అనే
మారిన వ్యాపారవేత్తల జాబితాను ఐఐఎస్ఎల్ వెల్త్, హురున్ అంశంపై ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోలో తన అభిప్రాయాన్ని
ఇండియా టుడే రూపొందించాయి. 40 ఏళ్ల లోపు వయసులోనే పంపిన అదితి విజేతగా నిలిచారు.
ఔత్సాహిక వాణిజ్యవేత్త ల స్థా యి నుంచి రూ.1000 కోట్ లు ,
100 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి భారత కుబేరుడు
అంతకుమించి సంపద కలిగినవారిని ఇందులో చేర్చారు.
ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ
మొదటి 5 స్థానాల్లో నిలిచిన వారి వివరాలు..
అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే కనీసం 100 బిలియన్
1) దివ్యాంక్ తురాఖియా: మీడియా డాట్ నెట్ అధిపతి డాలర్ల సంపద ఉన్న అత్యంత ప్రత్యేక వ్యక్తుల జాబితాలోకెక్కారు.
అయిన 39 ఏళ్ల దివ్యాంక్ రూ.12,500 కోట్ల సంపదతో ముకేశ్ రాకతో అత్యంత అరుదైన ఆ బృందంలో సభ్యుల సంఖ్య
అగ్రస్థానంలో నిలిచారు. 11కు చేరింది.
2) నకుల్ అగర్వాల్: క్లౌడ్ వెబ్, మొబైల్ టెస్టింగ్ ప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీమంతుల సంపదను రోజువారీగా
బ్రౌజర్‌ స్టాక్ సహ వ్యవస్థాపకుడు, సీటీఓ అయిన నకుల్ రెండో ప్రకటించే బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అక్టోబరు 8
స్థానం పొందారు. ఆయన సంపద విలువ రూ.12,400 కోట్లు. నాటికి ముకేశ్ సంపద 100.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ
3) రితేశ్ అరోరా: బ్రౌజర్ స్టాక్ వ్యవస్థాపకుల్లో ఒకరు, ఏడాది ఆయన సంపద ఏకంగా 23.8 బిలియన్ డాలర్లు పెరిగింది.
ప్రస్తుత సీఈఓ అయిన రితేశ్ రూ.12,400 కోట్ల సంపదతో ఫేస్బుక్, గూగుల్, కేకేఆర్, సిల్వర్ లేక్ వంటి అంతర్జా తీ య
మూడోస్థానంలో ఉన్నారు. . పెట్టుబడుదారకు
్ల వాటాల విక్రయించడం ద్వారా ఇది సాధ్య మైంది.

Team AKS www.aksias.com 8448449709 


47
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
హ్యూస్టన్ పోస్టాఫీసుకు సందీప్ సింగ్ ధలివాల్ పేరు ఫోర్డ్ కుటుంబ వారసురాలికి కీలక నాయకత్వ బాధ్యతలు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన పశ్చిమ హ్యూస్టన్లో ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ కుమార్తె అలెగ్జాండ్రా
ఓ పోస్టాఫీసుకు ఇండోఅమెరికన్ సిక్కు పోలీసు అధికారి సందీప్ ఫోర్ డ్ ఇంగ్లీష్ ను డియర్‌బో ర్న్, మిచిగన ్ల కు ప్రపంచ బ్రాండు
సింగ్ ధలివాల్ పేరు పెట్టారు. 2019 సెప్టెంబర్ 27న జరిగిన ఓ మర్చండైజింగ్ డైరెక్టరుగా నియమించారు. 33 ఏళ్ల అలెగ్జాండ్రా
దుర్ఘటనలో విధి నిర్వహణలో ఉన్న సందీప్ సింగ్ పై పలుమార్లు ఇప్పటికే కంపెనీ బోర్డులో డైరెక్టరుగా ఉన్నారు. అలెగ్జాండ్రాను
కాల్పులు జరపడంతో ఆయన అమరుడయ్యారు. విధుల్లో భాగంగా ఈ ఏడాది మేలో ఫోర్డ్ బోర్డులోకి తీసుకున్నారు. ఫోర్డ్ బోర్డులో
ట్రాఫిక్ ను ఆపబోయిన 42 ఏళ్ల ఈ అధికారిపై దుండగులు వెనుక మొదటి మహిళా డైరెక్టరు ఈమే. హెన్రీ ఫోర్డ్ -3ని కూడా ఆ
నుంచి కాల్పులు జరిపారు. సమయంలో బోర్డు డైరెక్టరుగా ఎన్నుకున్నారు. 33 ఏళ్ల పాటు
డైరెక్టరుగా సేవలందించి ఈ ఏడాది ప్రారంభంలో పదవీ విరమణ
అతి పొట్టి బాడి బిల్డర్ గా ప్రతీక్ విఠల్ మోహితే
చేసిన ఎడ్సెల్ ఫోర్డ్ కుమారుడే హెన్రీ ఫోర్డ్.
మహారాష్ట్రకు చెందిన ప్రతీక్ విఠల్ మోహితే, ప్రపంచంలోనే
అతి పొట్టి బాడీ బిల్డర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
గిన్నిస్ వేగంతో లేహ్ నుంచి మనాలీకి
సంపాదించారు. ఆయన ఎత్తు 3 అడుగుల 4 అంగుళాలు కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఫ్లోని లేహ్ నుంచి మనాలీ

దృష్టిసారించి ఇటీవల గిన్నిస్ కు ఎక్కాడు.

S
మాత్రమే. ఖలాపుర్ తాలూకాలోని డోలవలిలో ఓ పేద కుటుంబంలో
జన్మించిన ప్రతీక్, బాడీ బిల్డింగ్ పై ఆసక్తితో వ్యాయామంపై
వరకు సైకిల్ పై 34 గంటల 54 నిమిషాల్లో చేరుకుని భారతీయ
ఆర్మీ అధికారి ఒకరు గిన్నిస్ రికార్డు సృష్టించారు. ( స్క
టై ర్స్ డివిజన్
కు చెందిన లెఫ్టినెంట్ కర్నల్ శ్రీపాద శ్రీరామ్ సెప్టెంబరు 25న
నాలుగు గంటలకు లేచో సైకిల్ ప్రయాణం ప్రారంభించారని,
K
లండన్ మారథాన్లో వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్
సెప్టెంబరు 26న హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ చేరుకున్నారని
వరంగల్ జడ్పీ చైర్‌ప ర్సన్ గండ్ర జ్యోతి లండన్ లో రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. శ్రీరామ్ మొత్తం 34 గంటల
నిర్వహించిన మారథాన్ పోటీల్లో పాల్గొన్నారు. 42 కి.మీ. దూరాన్ని 54 నిమిషాలు సైకిల్ తొక్కినట్లు చెప్పారు.
5 గంటల 15 నిమిషాల్లో అధిగమించినట్లు ఆమె తెలిపారు. జ్యోతి
అయిదు ప్రధాన పాన ్ల గుండా ఆయన ప్రయాణం
గతంలో కూడా అమెరికా సహా పలుచోట్ల జరిగిన మారథాన్
A
కొనసాగిందన్నారు. లెఫ్టినెంట్ కర్నల్ శ్రీరామ్ సముద్ర మట్టానికి
పోటీల్లో పాల్గొన్నారు.
8,000 మీటర్ల ఎత్తులో కఠిన వాతావరణ పరిస్థితుల్లో లేహ్ నుంచి
127వ ఏట మరణించిన వృద్ధుడు మనాలీ వరకు 472 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి చేరుకున్నారు.
195వ గన్నర్స్ దినోత్సవం, స్వర్జిమ్ విజయ్ వర్షలో భాగంగా ఈ
ప్రపంచంలోనే అత్యధికకాలం జీవించిన వ్యక్తిగా ఆఫ్రికాలోని
కార్యక్రమం చేపట్టారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో
ఎరిత్రియాకు చెందిన నటాబే తిన్స్యూ చరిత్ర సృష్టించబోతున్నారు.
భారత్ విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్త వు తున్న
కాకపోతే, చనిపోయిన తర్వాత. ఇప్పటివరకూ ఈ రికార్డు జపాన్‌కు
సందర్భాన్ని పురస్కరించుకుని స్వర్జిమ్ విజయ్ వర్ష సంబరాలు
చెందిన జిరోమోన్ కిమురా (116) పేరున ఉంది. అయితే, నటాబే
నిర్వహిస్తున్నారు.
127 ఏళ్ల వయసులో సెప్టెంబరు 27న మరణించారు. ఆయన
వయసుకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు గిన్నిస్ సీఐఐ ఇండియా జీబీసీ ప్రతినిధికి అరుదైన గౌరవం
వరల్డ్ రికార్స్డ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తన తాత 1894లో
సీఐఐ ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (జీబీసీ)కి చెందిన
జన్మించాడంటూ నటాబే మనవడు జీర్ అధికారిక ధ్రువపత్రాన్ని
ఎం.ఆనంద్, వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆసియా - పసిఫిక్ రీజినల్
కూడా అందించాడు. ఇందుకు సంబంధించిన వివరాలను గిన్నిస్
నెట్వర్క్ (ఏపీఎన్) వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాలుష్య రహిత,
నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. పశువుల కాపరిగా పనిచేసిన
పర్యావరణానుకూల భవనాలను ప్రోత్సహించటంలో వరల్డ్ గ్రీన్
నటాబే 1934లో వివాహం చేసుకున్నారు. ఆయన భార్య కూడా
బిల్డింగ్ కౌన్సిల్ అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషిస్తోంది. సీఐఐ
ఎక్కువ కాలమే జీవించింది. 99 ఏళ్ల వయసులో ఆమె 2019లో
ఇండియా జీబీసీతో ఆనంద్ గత పాతికేళ్లుగా పనిచేస్తున్నారు.
మృతిచెందింది.

Team AKS www.aksias.com 8448449709 


48
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
భారత్ - అమెరికా మధ్య తెలుగు వారధి మనదేశం నుంచి విద్యుతి ఎనర్జీ సర్వీసెస్ సహ
వ్యవస్థాపకుడు డాక్టర్ వాని విజయ్, మణిపూర్ ముఖ్యమంత్రి
ఆరోగ్యం, తాగునీరు, విద్యుత్తు, ఇంధనం, అడవుల
ప్రధాన సలహాదారుడైన రజత్ సేథీ కూడా ఎంపికయ్యారు.
పరిరక్షణలో భారత్ కు అమెరికా విస్తృత స్థాయిలో చేయూతను
అందిస్తోంది. ముఖ్యంగా విద్యుత్తు, ఇంధన రంగంలో భారత ఫ్రాన్స్‌మాజీ అధ్యక్షుడు సర్కోజీకి శిక్ష ఖరారు
ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సహకారాన్ని
ఎన్నికల్లో వ్యయ పరిమితిని ఉల్లంఘించి రెట్టింపు
అందిస్తోంది. 2030 నాటికి విద్యుత్తులో 40 శాతం శిలాజరహితానికి
మొత్తా ల ను ఖర్చు చేశారనే ఆరోపణల కేసులో ఫ్రాన్స్‌ మాజీ
మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. 2022 నాటికి 175
అధ్యక్షుడు నికోలస్‌సర్కోజీ(66)కి న్యాయస్థానం శిక్ష విధించింది.
గిగావాట్ల పునరుత్పాదక ఇంధన అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని
భావిస్తోంది. ఈ విషయాల్లో భారత్ కు అమెరికా ప్రభుత్వం ఏడాది పాటు ఇంటి వద్దే ఈ శిక్షను అనుభవించేందుకు
పూర్తి సహకారాన్ని అందిస్తోంది. అమెరికా - భారత్ మధ్య అనుమతించింది. అయితే, కదలికలను తెలిపే ఎలక్ట్రా ని క్‌
సంబంధాలు బలోపేతం కావడంలో అమెరికా అంతర్ జా తీ య మానిటరింగ్‌ పరికరాన్ని ధరించాలని తీర్పులో స్పష్టం చేసింది.
అభివృద్ధి సంస్థ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఈ శిక్షను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో
- యూఎస్ఏఐడీ) కీలక భూమిక పోషిస్తోంది. తెలుగు మహిళ అప్పీలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది.

S
వీణారెడ్డి దానికి నేతృత్వం వహిస్తున్నారు. యూఎస్ఏఐడి భారత్,
భూటాన్ మిషన్ డైరెక ్ట ర్ ‌గా నియమితులైన ఆమె కడప జిల్ లా
ప్రొద్దుటూరుకు చెందినవారు. ఇటీవలే ఆ బాధ్యతలు చేపట్టారు.
సర్కోజి 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా
ఉన్నారు. 2012లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు
చటప
్ట రమైన పరిమితిని మించి ప్రచారం కోసం రెట్టింపు మొత్తంలో
ఖర్చు చేశారన్నది ప్రాసిక్యూషన్‌ఆరోపణ. ఇదంతా సర్కోజీకి తెలిసే
K
మౌంట్ ఎలబ్రస్ శిఖరాన్ని అధిరోహించిన విశాఖ యువకుడు
జరిగిందని కోర్టులో నిరూపించింది. అవినీతికి సంబంధించిన మరో
యూరప్ ఖండంలో ఎత్తైన శిఖరంగా పేరొందిన మౌంట్ కేసులో కూడా సర్కోజీకి మార్చి నెలలో న్యాయస్థానం ఏడాది పాటు
ఎలబ్రస్ (5642 మీటర్లు) శిఖరాన్ని విశాఖకు చెందిన అన్మిష్ వర్మ జైలు శిక్ష విధించింది. దానిని రెండేళ్ల పాటు అమలు కాకుండా
సెప్టెంబరు 17న అధిరోహించారు. విశాఖలో ఎంబీఏ పూర్తిచేసిన నిలిపి వేసింది.
అన్మిష్ వర్మ గతంలో ఎవరెస్ట్ శిఖరాన్ని, ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం
A
కిలిమంజారో (5895 మీటర్లు), దక్షిణ అమెరికాలో ఎత్తైన మౌంట్ వైమానిక దళాధిపతిగా వివేక్‌రామ్‌చౌధరి
ఆకాన్ కాగువా (6961 మీటర్లు)ను అధిరోహించారు. భారత సార్వభౌమాధికారం, సమగ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ
రక్షించుకుంటామని వైమానిక దళ కొత్త అధిపతి ఎయిర్‌ చీఫ్‌
దుబాయ్ ఎక్స్పో 2020’కి ‘స్టాట్విగ్’ వ్యవస్థాపకుడు సిద్ధార్థ చక్రవర్తి
మార్షల్‌వివేక్‌రామ్‌చౌధరి పేర్కొన్నారు.
టి-హబ్ లో ఆవిర్భవించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ అంకుర
పదవీ విరమణ పొందిన ఎయిర్‌చీఫ్‌మార్షల్‌ఆర్‌.కె.ఎస్‌.
సంస్థ , ‘స్టాట్విగ్’ వ్యవస్థా ప కుడైన సిద్దార్థ చక్రవర్తి అరుదైన
భదౌరియా స్థానంలో వాయుసేన అధిపతిగా బాధ్యతలు చేపట్టిన
అవకాశాన్ని దక్కించుకున్నారు. అక్టోబరులో దుబాయ్ లో జరిగే
వివేక్‌ రామ్‌.. తన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త
ఎక్స్పో 2020 ఫెలోస్ కార్యక్రమం కోసం యూఎస్ఏ పెవిలియన్
బాధ్యతలు చేపట్టడానికి ముందు వివేక్‌ రామ్‌.. వాయుసేన ఉప
ఎంపిక చేసిన ముగ్గురు భారతీయుల్లో సిద్ధార్థ చక్రవర్తి ఒకరుగా
అధిపతిగా పనిచేశారు.
నిలిచారు. ప్రపంచ స్థాయి యువ నాయకులను ఎంపిక చేసి,
వారిని ఇంకా నిష్ణాతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ‘నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ’లో శిక్షణ అనంతరం 1982
నిర్వహిస్తున్నారు. డిసెంబరు 29న వివేక్‌ రామ్‌.. వాయుసేనలోని యుద్ధవిమానాల
విభాగంలో పైలట్‌గా చేరారు.
‘స్టాట్విగ్’ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత ‘వ్యాక్సిన్ లెడర్
్జ ’ ను
రూపొందించింది. దీని ద్వారా పంపిణీ వ్యవస్థలో ఉన్న ప్రతి డోసు కాటలినా ఛానల్‌ఈదిన శ్యామల
టీకాను ఏ దశలో ఉన్నదీ గుర్తించవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని
హైదరాబాద్‌కు చెందిన శ్యామల గోలి మరో రికార్డు కైవసం
పలు దేశాల్లో వినియోగంలోకి తీసుకువచ్చారు.
చేసుకున్నారు. అమెరికాలోని కాటలినా ఛానల్‌ను సుదీర్ఘ సమయం

Team AKS www.aksias.com 8448449709 


49
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
19 గంటల 4 నిమిషాలపాటు ఈదారు. బయోకాన్‌కు చెందిన కిరణ్ మజుందార్ షా (68) మన
దేశంలోని ధనవంతులైనమహిళల్లో ఐదో వ్యాపారవేత్త. ఫోర్బ్స్
ఈ ఏడాది మార్చిలో పాక్‌ జలసంధి 30 కి.మీ దూరాన్ని
ఇండియా 100 జాబితాలో ఆమె ర్యాంకు 53. ఈఏడాది ఆమె
13 గంటల 43 నిమిషాలు ఈదిన తొలి తెలుగు మహిళగానూ
ఆస్తుల విలువ 3.9 బిలియన్ డాలర్లు.
ఆమె గుర్తింపు సాధించారు.
ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన
ఇప్పుడు మరోసారి ఎంతో క్లిష్టమైన కాటలినా ఛానల్‌లో
మల్లికశ్రీనివాసన్ ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలోని ఆరుగురు
సెప్టెంబరు 28 రాత్రి 10 గంటల నుంచి 29 సాయంత్రం వరకూ
మహిళా ధనవంతుల్లో ఆరోస్థానంలో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ
ఏకబిగిన ఈదుతూ లక్ష్యాన్ని చేరుకున్నారు.
2.89 బిలియన్ డాలర్లు.
కాటలినా ఛానల్‌ ఈదిన తొలి మహిళగా రికార్డు
ఫోర్బ్స్ ఇండియా 100 ధనవంతుల జాబితాలో అగ్ర
సాధించారు.
స్థా న ంలో రిలయన్స్ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ 14
36 కి.మీ దూరం గల కాటలినా ఛానల్‌కు ప్రపంచంలోనే సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు.ఆయన తన ఆస్తులకు
అత్యంత ప్రమాదకరమైన 7 ఛానల్స్‌లో ఒకటిగా గుర్తింపు ఉంది. 2021లో 4 బిలియన్ డాలర్లు జత చేశారు.
ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో ఆరుగురు మహిళలు జపాన్ దేశ 100వ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిదా

S
ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన 100 మంది భారతీయ
ధనవంతుల జాబితాలో ఆరుగురుమహిళలు ఉన్నారు. వీరు సావిత్రి
జిందాల్, వినోద్ రాయ్ గుప్తా, లీనా తివారీ, దివ్య గోకుల్‌నాథ్,
జపాన్ 100వ ప్రధానిగా పుమియో కిషిదా అధికారికంగా
ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంటు ఉభయ సభల్లో నిర్వహించిన
ఓటింగ్‌లో పుమియో మెజారిటీ ఓట్లు సాధించారు. దీంతో ఈ మాజీ
K
కిరణ్ మజుందార్ షా, మల్లిక శ్రీనివాసన్. ఫోర్బ్స్ఇండియా ఏటా దౌత్యవేత్తను ప్రధానిగా ప్రకటించారు. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి
విడుదల చేసే ఈ జాబితాలో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చెందిన యోషిహిడే సుగా ఏడాది పాలన తర్వాత ప్రధాని పదవికి
ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కొనసాగుతున్నారు. రాజీనామా చేశారు. కొత్త ప్రధాని కిషిడా పార్లమెంటును రద్దు చేసి
ఓపీ జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ (71) అక్టోబరు 31న సార్వత్రిక ఎన్నికలు జరిపే అవకాశముంది.
ఈ జాబితాలోనిమహిళా ధనవంతుల్లో తొలి స్థానంలో నిలిచారు. ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు యోషిహిడే సుగా
A
ఆమె ఆస్తుల విలువ గత ఏడాది 13 బిలియన్ డాలర్లు కాగా, ఈ ప్రకటించడంతో జపాన్ రాజకీయాల్లో కలకలం రేపింది. మరోసారి
ఏడాది 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొత్తంఫోర్బ్స్ ఇండియా ఈ బాధ్యతలు చేపట్టే యోచన తనకు లేదని సుగా స్పష్టం చేశారు.
జాబితాలో ఆమె 7వ స్థానంలో ఉన్నారు. తన స్థానంలో మరో నాయకుడిని ఎన్నుకోవాలని అధికార లిబరల్
ఈ జాబితాలోని మహిళా ధనవంతుల్లో రెండో స్థానంలో డెమొక్రాటిక్ పార్టీ (ఎల్‌డీపీ)కి ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో
హావెల్స్ ఇండియాకు చెందినవినోద్ రాయ్ గుప్తా (76) ఉన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికల్లో పుమియో
ఫోర్బ్స్ ఇండియా 100 జాబితాలో ఆమె 24వస్థానంలో ఉన్నారు. కిషిదాకు భారీ మెజార్టీ లభించింది.
ఆమె ఆస్తుల విలువ గత ఏడాది కన్నా ఈ ఏడాది రెట్టింపుఅయింది.
కనుపర్తి వరలక్ష్మమ్మ 125వ జయంతి
ఈ ఏడాది ఆమె ఆస్తుల విలువ 7.6 బిలియన్ డాలర్లు.
జా తీ యో ద ్య మ ం లో మ హి ళా చై త న ్య ఉ ద ్య మ మూ
యూఎస్‌వీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన లీనా తివారీ
అంతర్వాహినిగా సాగింది. తమ రచనల ద్వారాను, క్షేత్రస్థాయిలోనూ
(43) ధనవంతులైన మహిళావ్యాపారవేత్తల్లో మూడో స్థానాన్ని
మహిళలే సా టి మహిళల జా గ ృతి కోసం నడుం కట్టి న
దక్కించుకున్నారు. 4.4 బిలియన్ డాలర్లఆస్తులతో ఫోర్బ్స్ ఇండియా
ఉదంతాలుతెలుగునాట ప్రముఖంగా కనిపిస్తాయి.
100 జాబితాలో 43వ స్థానంలో ఉన్నారు.
మహిళాభ్యుదయ సంఘాల కార్యకలాపాలువిస్తరిస్తున్న ఆ
బైజూస్ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్ (35)
రోజుల్లో మద్రాసు మంగళాంబ, నెల్లూరు కనకమ్మ, కర్నూలుకల్యాణి,
నాలుగో అత్యధికధనవంతురాలు. ఆమె ఆస్తుల విలువ 4.05
విశాఖపట్నం సూరమ్మ, గుంటూరు వరలక్ష్మమ్మ- ఈ అయిదుగురు
బిలియన్ డాలర్లు. ఈ వంద మంది ధనవంతులజాబితాలో ఆమె
విజయవాడలోఒక ఇంటి ఆవరణలో నారింజ చెట్టు కింద కూర్చుని
ర్యాంక్ 47.
వారి వారి ప్రాంతాల యాసల్లోకబుర్లు చెప్పుకొనేవారు.

Team AKS www.aksias.com 8448449709 


50
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ఆ కబురనే
్ల ‘మా చెట్టు నీడముచ్చట్లు’గా 1922 ప్రాంతంలో రచనలు. ఎన్నికల సమయంలో ఓటువిలువను తెలియజెబుతూ
ఆంధ్ర పత్రికలో లీలావతి రాసేవారు. ఆ తరవాత 1928లో ‘ఓటుపురాణం’ రాసి టంగుటూరి ప్రకాశం పంతులుకు
‘గృహలక్ష్మి’ మాస పత్రిక తొలి సంచికనుంచి వరసగా ఆరేళ్లు అంకితంఇచ్చారు. కందుకూరి రాజ్యలక్ష్మమ్మ, ఉన్నవ లక్ష్మీబాయిల
‘శారదలేఖలు’ ప్రచురితమై సంచలనంసృష్టించాయి. ఆ లీలావతి, జీవిత చరిత్రలనూగ్రంథస్థం చేశారు.
శారదలు ఎవరా అని పాఠకులు కుతూహలంతో చర్చించుకునేవారు.
తెలుగులోలేఖా సాహిత్యానికి ఆద్యురాలిగా వరలక్ష్మమ్మను
వారిద్దరూ ఒకరేనని ఆమె పేరు కనుపర్తి వరలక్ష్మమ్మ అని ఆ
సాహిత్య పరిశోధకులుగుర్తించారు. కల్పలత అనే స్నేహితురాలికి
తరవాతవెల్లడైంది.
శారద అనే ఆమె రాసినట్లుగా కనుపర్తిరచించిన శారద లేఖల్లో-
సంప్రదాయానికి, అభ్యుదయానికి సజీవవారధిగా ఆమెను శారదా చట్టం, విడాకుల చట్టం, నూలు వడకడం, దక్షిణదేశ
సాహితీవేత్తలుప్రశంసించారు. సమాజం కల్పించిన సంకెళ్ల నుంచి యాత్రలు, పండుగలు మొదలైన విషయాలు చోటు చేసుకున్నాయి.
మహిళలను విముక్తుల్ని చేసి, వారి జీవితాల్లో చైతన్యాన్ని ఉత్సాహాన్ని కొన్ని నాటికలూరాశారు. రచనల ద్వారా సామాజిక చైతన్యానికి
నింపడానికి కలంపట్టినసాహితీమూర్తిగా వరలక్ష్మమ్మ తెలుగు దోహదం చేయడమే గాక వరలక్ష్మమ్మస్వయంగా మహిళా
సాహిత్యంలో విశిష్ట గౌరవాన్ని పొందారు. ఉద్యమాల్లో పాల్గొన్నారు.

రచయిత్రిగా, సంఘ సేవకురాలిగా, వక్తగా, విదుషీమణిగా 1931లో బాపట ్ల లో ‘స్త్రీ హితైషిణీమండలి’ స్థా పించి
మన్ననలు పొందిన వరలక్ష్మమ్మ 1896 అక్టోబరు 6న

S
గుంటూరు జిల్లా బాపట్లలో పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ
దంపతులకుజన్మించారు. పన్నెండేళ్ల వయసులోనే కనుపర్తి
హనుమంతరావుతో ఆమెకు వివాహమైంది.ఆ తరవాత విదేశాల్లో
20 సంవత్సరాలు నిర్వహించారు. భద్రాచలంలో ఆంధ్రమహిళా
సభకుఅధ్యక్షత వహించారు. బందరులో గాంధీజీని దర్శించి తన
వేలి ఉంగరాన్నిసమర్పించినప్పుడు- ‘మిల్లు చీరకట్టారేం, ఇక
నుంచైనా ఖద్దరు కడతారా’ అని ఆయనఅడిగారు. బాపూజీకి ఇచ్చిన
K
విద్యాభ్యాసం చేసి వచ్చిన భర్త సంస్కరణాభిలాష, చోరగుడి సీతమ్మ మాట మేరకు జీవితాంతం ఆమె ఖద్దరే ధరించారు.
వంటి సంఘ సేవాపరాయణురాలి సాంగత్యం వరలక్ష్మమ్మను
తిక్కన జయంతి సందర్భంగా నెల్లూరులో గృహలక్ష్మి
ప్రభావితంచేశాయి.
ప్రథమ స్వర ్ణ క ంకణాన్నివరలక్ష్మమ్మకు బహుకరించారు.
అ న ్న య ్య న ర సిం హ ం ప్రో త్సా హ ం తో ప త్రి క లు , 1975 ప్రపంచ తెలుగు మహాసభల్లో స్వర ్ణ ఫ లకంతోఆమెను
వీరేశలింగం, చిలకమర్తిమొదలైన వారి రచనలు చదివేవారు. కృష్ణా గౌరవించారు. విశ్వనాథ, జాషువా, పుట్టపర్తి వంటి విద్వత్కవులతో
A
పత్రిక చదివి నాటి దేశకాలపరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు. ప్రాచీన పాటువరలక్ష్మమ్మ కవితా గోష్ఠుల్లో పాల్గొన్నారు. దేశభక్తితో
తెలుగు కావ్యాలను చదివిభాషాపటిమ పెంచుకున్నారు. అన్నయ్య మహిళా జాగృతిలక్ష్యంగా సాహిత్య, సామాజిక రంగాల్లో
తోడ్పాటుతో ఒక ఆంగ్ల కథను ‘సౌదామిని’ పేరుతో అనువదించారు. అవిశ్రాంత కృషి సాగించిన ఈనారీశిరోమణి 1978 ఆగస్టు 13న
అది 1919లో అనసూయ పత్రికలో ప్రచురితమైంది. నాటి బాపట్లలో కీర్తిశేషులయ్యారు.
నుంచివరలక్ష్మమ్మ రచనా వ్యాసంగం నిరాటంకంగా సాగింది.
ప్రముఖ కార్టూనిస్ట్‌ఏసుదాసన్‌మృతి
ఆమె అనేక ప్రక్రియల్లోరచనలు చేశారు. దాదాపు 60
ప్రముఖ కార్టూనిస్ట్‌, కేరళ కార్టూన్‌ అకాడమీ చైర్మన్‌ సిజె.
కథలు రాశారు. భారతి, వినోదిని మొదలైన పత్రికల్లోఅవి
ఏసుదాసన్‌(83) మృతి చెందారు.
ప్రచురితమయ్యాయి. సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించిన ఆ
కథలన్నీ శిష్టవ్యావహారికంలోనే సాగాయి. ‘ఐదు మాసముల కేరళ కార్టూన్‌ అకాడమీకి ఏసుదాసన్‌ మొదటి చైర్మన్‌గా
ఇరువది దినములు’ (1931) విదేశ వస్తుబహిష్కరణ లక్ష్యంగా నియమితులయ్యారు.
రాసిన కథ. ‘పెన్షన్‌పుచ్చుకొన్న నాటి రాత్రి’ కరుణ రసప్రధానంగా రాజకీయ కార్డూన్లలో అందెవేసిన చేయిగా పరిగణించే
పాఠకులను కదిలిస్తుంది. ఏసుదాసన్‌కు చాలాసార్లు కేరళ ప్రభుత్వ ఉత్త మ కార్డూనిస్ట్
‘కన్యాశ్రమం’ పేరిట కథల సంపుటినివెలువరించారు. అవార్డులు దక్కాయి. స్వదేశాభిమాని అవార్డు, బీఎం గఫూర్
వసుమతి, వరదరాజేశ్వరి నవలలు రాశారు. ద్రౌపదీ మాన అవార్డు, వి సాంబశివన్ మెమోరియల్ అవార్డు, పీకే మంత్రి స్మారక
సంరక్షణం, సత్యాద్రౌపదీ సంవాదం... వరలక్ష్మమ్మ ద్విపద అవార్డు, ఎన్ వి ఫైలీ వంటి అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి.

Team AKS www.aksias.com 8448449709 


51
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

7. ప్రభుత్వ విధానాలు
16 ఏళ్ల లోపు పిల్లలకు బాల్‌రక్ష వారి ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించి ఈ కిట్‌ను అభివృద్ధి చేశారు.

కొవిడ్‌మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందన్న అంచనాల కిట్‌లో భాగంగా.. తులసి, తిప్పతీగ, దాల్చిన చెక్క, లికొరైస్‌

నేపథ్యంలో అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) పిలల


్ల కోసం (యష్టిమధుకం), ఎండు ద్రాక్షలతో తయారు చేసిన సిరప్‌తోపాటు

ఓ కిట్‌ను రూపొందించింది. 16 ఏళ్ల లోపు వయసున్నవారికి అన్ను ఆయిల్‌, సీతోపలాది, చ్యవన్‌ప్రాశ్‌లు ఉంటాయి.

ఉద్దేశించి.. రోగనిరోధక శక్తిని పెంచే ‘బాల్‌రక్షా కిట్‌’ను అభివృద్ధి ఆయుష్‌శాఖ స్పష్టమైన మార్గదర్శకాలకు అనుగుణగా ఈ
చేసింది. కేంద్ర ఆయుష్‌ శాఖ పరిధిలో ఏఐఐఏ పనిచేస్తోంది. కిట్‌ను రూపొందించారు.. దీన్ని ప్రభుత్వ రంగ సంస్థ ‘ఇండియన్‌

ఈ కిట్‌ కొవిడ్‌ కారక కరోనా వైరస్‌పై పోరాడేందుకు, మెడిసిన్స్‌ ఫార్మాస్యుటికల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఎంపీసీఎల్‌)

పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుందని ఆయుష్‌ తయారు చేసింది. నవంబరు 2న జాతీయ ఆయుర్వేద దినోత్సవం

శాఖ తెలిపింది. ఇంతవరకు పిలల


్ల కు కొవిడ్‌టీకా రాని నేపథ్యంలో సందర్భంగా ఏఐఐఏ 10 వేల కిటను
్ల ఉచితంగా పంపిణీ చేయనుంది.

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


52
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

8. క్రీడలు
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లి మైనపు విగ్రహం దక్కించుకున్నారు. 103 టెస్టుల్లో 417 వికెట్లు తీసిన భజ్జీ, సుదీర్ఘ
ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరో అరుదైన
కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిసి ఈ ఆఫ్ స్పిన్నర్
అవకాశం దక్కింది. దుబాయ్ లో ప్రారంభించిన మేడం టుసాడ్స్
700కి పైగా వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ ప్యానెల్
మ్యూజియంలో టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లి మైనపు
మ్యాచ్ రిఫరీగా ఉన్న శ్రీనాథ్ తన కెరీర్ లో వన్డేల్లో 315, టెస్టుల్లో
విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారత పరిమిత ఓవర్ల జట్టు జెర్సీతో
236 వికెట్లు తీశాడు.
ఉన్న కోహ్లి బొమ్మ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు బ్యాట్ ను ఎత్తి
సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. .. టెస్టులు ఆడే 12 దేశాలకు గాను ఎనిమిది దేశాల నుంచి
క్రికెటర్లు ఈ ఏడాది జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
దుబాయ్ మ్యూజియంలో సచిన్ తో పాటు ఫుట్ బాల్ స్టార్లు
ఆధునిక క్రికెట్లో దిగ్గజాలుగా ఎదిగిన వాళ్లూ అందులో ఉన్నారు.
రొనాల్డో, మెస్సి, ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్
హామిల్టన్ తదితరుల విగ్రహాలున్నాయి. ఇప్పుడు కోహ్లి విగ్రహాన్ని కుక్, ఇయాన్ బెల్, బ్రెస్కోతిక్, సారా టేలర్ (ఇంగ్లాండ్),

అతని మైనపు బొమ్మలు కొలువుదీరాయి.

S
ఇక్కడ ఏర్పాటు చేయడంతో దిల్లీ, లండన్, దుబాయ్ మ్యూజియాల్లో ఆమ్లా, గిబ్స్, కలిస్, మోర్కెల్ (దక్షిణాఫ్రికా), మహిళా బ్యాటర్
అలెక్స్, మార్టిన్ (ఆస్ట్రేలియా), బిషప్, చందర్వాల్, రామ్ నరేశ్
(వెస్టిండీస్), రంగనా హెరాత్ (శ్రీలంక), సారా మెక్ గ్లాషన్
K
ప్యాటిన్సన్ రిటైర్మెంట్
(న్యూజిలాండ్), గ్రాంట్ ఫ్లవర్ (జింబాబ్వే) ఈ సారి జీవిత కాల
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ అంతర్జాతీయ సభ్యత్వాన్ని అందుకున్నారు.
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 31 ఏళ్ల ప్యాటిన్సన్ ఆసీస్
పాయస్ జైన్ కు నంబర్‌వన్ ర్యాంకు
తరఫున 21 టెస్టుల్లో 81 వికెట్,లు 15 వన్డేల్లో 16 వికెట్లు పడగొట్టాడు.
A
అతను విక్టోరియా తరఫున దేశవాళీ క్రికెట్లో కొనసాగనున్నాడు. టేబుల్ టెన్నిస్ అండర్ - 17 ప్రపంచ ర్యాంకింగ్ లో
భారత ప్యాడ్లర్ పాయస్ జైన్ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచాడు.
స్కాట్లాండ్ జెర్సీ వెనక 12 ఏళ్ల చిన్నారి
అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్
టీ20 ప్రపంచకప్ లో స్కాట్లాండ్ ముదురు నీలం, ఊదా లో అగ్రస్థానం దక్కించుకున్నాడు. దిల్లీకి చెందిన పాయస్ స్లోవ్
రంగుల కలయికతో ఉన్న జెర్సీని రూపొందించింది ఓ 12 ఏళ్ల నియా, ట్యునీషియా, ఒమన్లో పతకాలు సాధించిన పాయస్ 3,458
బాలిక. తన పేరు రెబెక్కా డౌనీ. తమ జట్టు ప్రపంచకప్ జెర్సీ డిజైన్ పాయింట్లతో ర్యాంకింగ్స్ లో టాప్లో నిలిచాడు. ఒకే సీజన్లో మూడు
కోసం దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల నుంచి 200 నమూనాలు టైటిళ్లను చేజిక్కించుకుని అరుదైన ఘనత సాధించాడు.
రాగా, అందులో డౌనీ పంపించిన దాన్ని క్రికెట్ స్కాట్లాండ్ ఎంపిక
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో తరుణ్ రెడ్డికి రజతం
చేసింది. ఆ దేశ జాతీయ చిహ్నమైన పువ్వులతో కూడిన ముళ్ల చెట్టు
(తిస్టిల్) రంగుల ఆధారంగా ఆమె ఈ జెర్సీకి రూపాన్నిచ్చింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ షట్లర్
కాటం తరుణ్ రెడ్డి రన్నరప్ గా నిలిచాడు. సిప్రస్ రాజధాని
ఎంసీసీ జీవితకాల సభ్యత్వం
నికోషియాలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో తరుణ్ 20-22,
భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ పేసర్ 219, 11-21 తేడాతో డిమిత్రియ్ పనారిన్ (కజకిస్తాన్) చేతిలో
జగవళ శ్రీనాథ్ కు మెరీల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) జీవితకాల పరాజయం పొందాడు. అంతకుముందు సెమీస్లో 21-14, 21-
సభ్యత్వం లభించింది. ఈ ఏడాదికి గాను 18 మంది క్రికెటర్లకు 15తో జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్) పై.. క్వార్టర్స్లో 21-16, 17-
ఈ గౌరవాన్ని ప్రకటించగా, అందులో భజ్జీ , శ్రీనాథ్ చోటు 21, 21-12తో డెనీలాక్ (పోలాండ్)పై విజయాలు సాధించి ఫైనల్

Team AKS www.aksias.com 8448449709 


53
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
చేరిన తరుణ్.. తుదిపోరులో రన్నరగా నిలిచి రజతం సాధించాడు. ఛాంపియన్‌షిప్ లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 3-0తో
నేపాల్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి 49వ నిమిషంలో
పాక్ లో 2023 ఆసియా కప్
బంతిని గోల్‌పోస్టులోకి పంపి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.
2023 ఆసియా కప్ క్రికెట్ టోర్నీని తమ దేశంలో ఆ తర్వాత నిమిషంలో సురేశ్ సింగ్ (50వ తరఫున మూడో గోల్
నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ కొట్టాడు. భారత్ శాఫ్ టైటిల్ గెలవడమిది ఎనిమిదోసారి.
రజా తెలిపారు. ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జై షా అధ్యక్షతన జరిగిన
ఒమన్ జట్టులో కవాడిగూడ క్రికెటర్
ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) సమావేశంలో ఏకగ్రీవంగా ఈ
నిర్ణయం తీసుకున్నారు. వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. హైదరాబాద్ కవాడిగూడకు చెందిన శ్రీమంతుల సందీప్ గౌడ్
2008 ఆసియా కప్ తర్వాత పాక్ లో ఇప్పటివరకూ ఒకటి కంటే టీ20 ప్రపంచకప్లో ఒమన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ఎక్కువ దేశాలు పాల్గొన్న టోర్నీలు జరగలేదు. 2009లో పాక్ 29 ఏళ్ల సందీప్.. 2005-08 మధ్య హైదరాబాద్ అండర్-15,
పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడే అందుకు కారణం. 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో ఉద్యోగం కోసం
ఒమనకు వెళ్లి అక్కడే స్థిరపడ్డ సందీప్.. స్థానిక మ్యాచ్ ల్లో సత్తా
ఐపీఎల్ 2021 ఛాంపియన్‌గా చెన్నై జట్టు
చాటి, జాతీయ జట్టుకాడే అవకాశమందుకున్నాడు. అక్టోబరు 17న
ఐపీఎల్ 2021 ఛాంపియన్‌గా ధోని సారథ్యంలోని

S
చెన్నై జట్టు నిలిచింది. కెప్టెన్ గా జట్టును ఎప్పటిలా సమర్థంగా
నడిపించాడు ధోని. జట్టు విజేతగా నిలవడంలో అత్యంత కీలక పాత్ర
ఒమన్.. పపువా న్యూ గినియాతో తొలి మ్యాచ్ ఆడనుంది.

పీలేను దాటిన సునీల్ ఛెత్రి


K
పోషించారు యువ రుతురాజ్ గైక్వాడ్, అనుభవజ్ఞుడైన డుప్లెసిస్. అంతర్జాతీయ ఫుట్ బాల్ లో అత్యధిక గోల్స్ సాధించిన
టోర్నీ టాప్ స్కోరర్లలో వీళ్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వారిలో భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆరో స్థానానికి
చేరుకున్నాడు. ఈ క్రమంలో ఫుట్ బాల్ దిగ్గజం పీలే (బ్రెజిల్)ను
రుతురాజ్ 45.35 సగటు, 136.26 స్ట్రైక్ రేట్ 635
అధిగమించాడు. శాఫ్ ఛాంపియన్‌షిప్లో మాల్దీవులతో మ్యాచ్ లో
పరుగులు చేసి ఆరెంజ్ క్యాపన్ను అందుకుంటే.. డుప్లెసిస్ 45.21
అతడు ఈ ఘనత అందుకున్నాడు.
A
సగటు, 138.20 స్ట్రైక్ రేట్ తో 633 పరుగులు చేసి రెండో
స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా ఫైనల్లో డుప్లెసిస్ నిర్ణయాత్మక 124 మ్యాచ్ ల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన చైత్రి 79
ఇన్నింగ్స్ ఆడాడు. శార్దూల్ ఠాకూరే 21 వికెట్లు పడగొట్టాడు గోలొ గాడ్ ప్లే (జాంబియా)తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో
ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఉతప్ప.. విలువైన పరుగులే చేశాడు. నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో (115 గోల్స్- పోర్చుగల్), అలీ
బంతితో హేజిల్‌వుడ్ (11 వికెట్లు) చెన్నైకి గొప్ప బలాన్నిచ్చాడు. దాయ్ (109- ఇరాన్), మొఖార్ దహరి (89- మలేసియా),
జడేజా (ఎకానమీ 7.06, 13 వికెట్లు), బ్రావో (ఎకానమీ 7.81, ఫెరెంక్ పుస్కాస్ (84- హంగేరీ), లియోనెల్మె స్సి (80-
14 వికెట్లు) పొదుపైన బౌలింగ్ జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర అర్జెంటీనా) వరుసగా తొలి అయిదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
పోషించారు. మొయిన్ అలీ 25.50 సగటుతో 357 పరుగులు 37 ఏళ్ల చైత్రి మరో గోల్ సాధిస్తే మెస్సి సరసన నిలుస్తాడు.
చేశాడు. 10 ఇన్నింగ్లా బౌలింగ్ చేసిన అలీ.. 6.35 ఎకానమీతో 6
భారత 21వ ఉమెన్ గ్రాండ్ మాస్టర్గా
‌ దివ్య
వికెట్లు తీసుకున్నాడు.
దివ్య దేశ్ ముఖ్ ఉమన్ గ్రాండ్ మాస్ట ర్ హోదాను
డుప్లెసిసకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా..
దక్కించుకుంది. బుడాపెస్ట్ (హంగేరి)లో ఫస్ట్ సాటర్డ్ గ్రాండ్ మాస్టర్
హర్షల్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకున్నాడు.
చెస్ టోర్నమెంట్ సందర్భంగా ఆమె ఈ ఘనత సాధించింది.
భారత్ దే శాఫ్ ఫుట్ బాల్ టైటిల్ మహారాష్ట్రకు చెందిన 15 ఏళ్ల దివ్య.. ఫస్ట్ సాటర్డే టోర్నీలో 9 రౌండ్ల
నుంచి అయిదు పాయింట్లు సాధించి భారత 21వ డబ్ల్యూజీఎంగా
దక్షిణ ఆసియా ఫుట్ బాల్ సమాఖ్య (శాఫ్) ఫుట్ బాల్
నిలిచింది.

Team AKS www.aksias.com 8448449709 


54
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
రొనాల్డో రికార్డు హ్యాట్రిక్ అందుబాటులో ఉన్న 12 పతకాలను కూడా భారత షూటర్లే
గెలుచుకోవడం విశేషం.
అంతర్జాతీయ ఫుట్ బాల్ లో పది హ్యాట్రిక్లు నమోదు చేసిన
తొలి ఆటగాడిగా ఫుట్ బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ఆటగాడు విజయ్ వీర్ సిద్దూ (పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్),

క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. 2022 ప్రపంచకప్ రీతమ్ సాంగ్వాన్ (మహిళల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్), అర్జున్

గ్రూప్-ఎ క్వాలిఫయింగ్ మ్యాచ్ లో లక్సెంబ, మ్యాచ్ లో రొనాల్డో సింగ్ చీమా (జూనియర్ పురుషుల 50 మీటర్ల పిస్టల్), శిఖా

బాగా ఆడటంతో పోర్చుగుల్ 5-0తో ఘన విజయం సాధించింది. నర్వాల్ (జూనియర్ మహిళల 50 మీటర్ల పిస్టల్) పసిడి పతకాలు

రెండు పెనాల్టీలను గోల్ గా మలిచిన రొనాల్డో ఆఖర్లో హెడర్ సొంతం చేసుకున్నారు. 50 మీటర్ల పిస్టల్ ఫైనల్లో శిఖ (530) పసిడి

గోల్ నమోదు చేశాడు. ఫుట్ బాల్ కెరీర్లో అతడు హ్యాట్రిక్ నమోదు గెలవగా.. హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ (529) రజతం ,

చేయడం అతడికి 58వ సారి. నదీప్ కౌర్ (526) కాంస్యం సాధించారు. ఈ టోర్నీలో ఒక్క పిసల్
్ట
విభాగంలోనే 26 పతకాలు గెలిచిన భారత్... షాట్ గన్లో 9, రైఫిల్
కామన్ వెల్త్ క్రీడల జాబితాలో మార్పు లో 8 పతకాలు సాధించింది.
కామన్ వెల్త్ క్రీడల్లో తప్పనిసరిగా ఉండాల్సిన క్రీడల
అమ్మాయిల ఫుట్ బాల్ ప్రపంచకప్ అధికారిక మస్కట్ ‘ఈభ’

15 క్రీడలను ఒక జాబితాగా రూపొందించారు. వీటిలో టీ20


S
జాబితాలో మార్పులు చేశారు. అథ్లెటిక్స్, స్విమ్మింగ్ తప్ప మిగిలిన
అన్ని క్రీడలను తప్పనిసరి జాబితా నుంచి తప్పించారు. ముఖ్యమైన

క్రికెట్, బ్యాడ్మింటన్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, హాకీ, 33


2022లో భారత్ లో జరిగే అండర్-17 అమ్మాయిల ఫుట్
బాల్ ప్రపంచకప్ అధికారిక మస్కట్ వచ్చేసింది. మహిళా శక్తికి
సూచికగా ఆసియా సివంగి (ఆడ సింహం)ని మస్కట్‌గా ఎంచుకుని
K
బాస్కెట్ బాల్ తదితర క్రీడలు ఉన్నాయి. కామన్వెల్త్ కు ఆతిథ్యం దానికి ఈభ’ అని పేరు పెట్టినట్లు ఫిఫా ప్రకటించింది. భారత్ తో

ఇచ్చే నగరాలకు ఈ ముఖ్యమైన క్రీడల జాబితాలో తమకు నచ్చిన పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమ్మాయిలు తమ సామర్ధ్యాన్ని

ఆటలను ఎంచుకునే స్వేచ్చ ఉంటుంది. 2026 క్రీడల నుంచి తెలుసుకునేలా ఈ ఈభ స్పూర్తి నింపుతుందని ఫిఫా తెలిపింది.

ఈ కొత్త నిబంధనల అమల్లోకి వస్తాయి. వర్చువల్ గా జరిగిన “ఈభ ఓ బలమైన, ఉల్లాసమైన, మనోహరమైన ఆసియా
A
కామన్వెల్త్ క్రీడల సమాఖ్య సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాలు సివంగి. జట్టు కృషి, కష్టాలను ఎదుర్కొనే తత్వం, దయ, ఇతరులను
తీసుకున్నారు. శక్తిమంతులుగా మార్చే గుణాలను ఉపయోగించి మహిళలు,
బాలికలకు స్పూర్తిగా నిలవడమే దీని లక్ష్యం. భారత్ లోనే కాకుండా
ఏసీఏ కార్యదర్శి తొలగింపు
ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిలను ఆట వైపు నడిపించేలా ఇది
ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి వి.దుర్గాప్రసాద్ ప్రేరణగా నిలుస్తుంది” అని ఫిఫా మహిళల ఫుట్ బాల్ ప్రధాన
ను పదవి నుంచి తొలగిస్తూ ఏసీఏ అంబుడ్స్ మన్ ఉత్తర్వులు జారీ అధికారిణి సారాయ్ బెరెమన్ తెలిపింది. 2022 అక్టోబరు 11
చేశారు. గతంలో కృష్ణా జిల్లా సంఘం ఎన్నికలకు సంబంధించి నుంచి 30 వరకు భారత్ లో ఈ ప్రపంచకప్ జరుగుతుంది.
అంబుడ్స్ మన్ అధికారాలను దుర్గా ప్ర సాద్ ధిక్కరించారనే
ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆసియా ఆర్చరీకి సురేఖ
కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షి ప్లో రజతం గెలిచిన
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆసియా ఛాంపియన్షిప్ బరిలో
జూనియర్ ప్రపంచ షూటింగ్ లో భారత్ నంబర్ వన్
నిలిచింది. ఢాకాలో అక్టోబరు 13న ఆరంభమయ్యే ఈ టోర్నీలో
జూనియర్ షూటింగ్ ప్రపంచకప్పు భారత్ 43 పతకాలు ఆమె అభి షేక్ వర్మతో కలిసి కాంపౌండ్ మిడ్ టీమ్ విభాగంలో
అందుకొని అగ్రస్థానంతో ముగించింది. ఇందులో 17 స్వర్ణాలు, పోటీపడనుంది. మహిళల టీమ్ విభాగంలో సురేఖ, ముస్కాన్
16 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. చివరి రోజు, కిరార్, ప్రియ గుర్జార్, పర్షిత్ కౌర్ ఎంపికయ్యారు.

Team AKS www.aksias.com 8448449709 


55
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
సురేఖకు రెండు స్వర్ణాలు
టర్కిష్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్
జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్లో తెలుగమ్మాయి
టర్కిష్ గ్రాండ్ ప్రీ ఫార్ములావన్ టైటిల్‌ను వాల్టెరీ బొటాస్
వెన్నం జ్యోతి సురేఖ (పీఎస్ పీబీ) రెండు స్వర్ణ పతకాలతో
కైవసం చేసుకున్నాడు. ఫైనల్ రేసులో ఈ మెర్సీడెజ్ డ్రైవర్ 26
సత్తాచాటింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్,
పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మ్యాక్స్ వెస్ట్రా పెన్ (రెడ్
వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్లలో అగ్రస్థానం కైవసం చేసుకుని అయిదో
బుల్, 18) రెండోస్థానం సాధించగా..అదే జట్టుకు చెందిన సెర్గియో
సారి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్లో సురేఖ
పెరెజ్ (15) మూడో స్థానంలో నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్
704/720తో ప్రథమ స్థానం సాధించింది. ఒలింపిక్ రౌండ్
హామిల్టన్ (మెర్సిడెజ్, 10) అనూహ్యంగా అయిదో స్థానంతో
ఫైనల్లో సురేఖ 150-146తో ముస్కాన్ కిరార్ (మధ్యప్రదేశ్) పై
సరిపెట్టుకున్నాడు.
గెలుపొందింది.
జాతీయ సబ్ జూనియర్ హ్యాండల్ విజేతగా తెలంగాణ
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎస్ఏహెచ్) వార్షిక అవార్డులు
జా తీ య స బ్ జూ ని య ర్ బా లు ర హ్యాం డ్ బా ల్
అంతర్ జా తీ య హాకీ సమాఖ్య (ఎస్ఏహెచ్) వార్షి క
ఛాంపియన్‌షిప్లో ఆతిథ్య తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది.
అవార్డుల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. సమాఖ్య ప్రకటించిన

S
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తెలంగాణ 29-
26తో రాజస్థాన్ పై విజయం సాధించింది. టోర్నీలో ఆంధ్రప్రదేశ్
జట్టు మూడో స్థానం సాధించింది.
అవార్డుల్లో అన్ని విభాగాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. పురుషుల్లో ఉత్తమ
ఆటగాడిగా హర్మన్ ప్రీత్ సింగ్, మహిళల్లో గుర్జీత్ కౌర్ నిలిచారు.
ఉత్తమ గోల్ కీపర్లుగా వెటరన్ ఆటగాడు శ్రీజేష్ (పురుషుల), సవిత
K
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పునియా (మహిళల) అవార్డులు సొంతం చేసుకున్నారు. యువ

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ చేరిన తొలి ప్లేయర్లు వివేక్ సాగర్ ప్రసాద్ (పురుషుల), షర్మిల దేవి (మహిళల)

భారత మహిళా రెజ్లర్గా


‌ చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల అన్షు మాలిక్ ఉత్తమ వర్ధమాన స్టార్లుగా నిలిచారు. ఉత్తమ కోట్లుగా గ్రహమ్ రీడ్

పసిడి కల చెదిరింది. ఆఖరి మెట్టుపై తడబడిన ఆమె రజతానికే (పురుషుల), మరీన్ (మహిళల) అవార్డులు దక్కించుకున్నారు.
A
పరిమితమైంది. 57 కిలోల తుది సమరంలో అన్షు 1-4తో 2016 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం నెగ్గిన భారత పురుషుల జట్టు 41 ఏళ్ల

ఒలింపిక్ ఛాంపియన్, 2020 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత తర్వాత హాకీలో దేశానికి పతకం అందించారు. అద్భుత ప్రదర్శన

హెలెన్ మారోలిస్ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ పోరులో చేసిన అమ్మాయిలు పతకానికి నాలుగో స్థానంలో నిలిచారు. హర్మన్

ఆరంభంలో అన్షు ప్రత్యర్ధికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. విరామ ప్రీత్, గుర్జీత్ తమ జట్ల తరపున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్లుగా

సమయానికి 1-0 ఆధిక్యంలో నిలిచింది. నిలిచారు.

మరోవైపు సరిత మోర్ (59 కిలోలు) కాంస్యం గెలుచుకుంది. ఓటింగ్ విధానం ద్వారా ఈ అవార్డులకు ప్లే య ర ్ల ను

కంచు పోరులో సరిత 8-2తో లిండ్ బర్గ్ (స్వీడన్) పై విజయం ఎంపిక చేస్తారు. తుది ఫలితాలు ప్రకటించేందుకు ఆయా జాతీయ

సాధించింది. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్లో భారత్ కు ఇది రెండో సమాఖ్యల ఓట్లను 50 శాతంగా, అభిమానులు, ఆటగాళ్ల ఓట్లను

పతకం. మొత్తం మీద ఈ టోర్నీ చరిత్రలో పతకం గెలిచిన ఆరో 25 శాతంగా, మీడియా ఓట్లను 25 శాతంగా పరిగణనలోకి

భారత రెజ్లర్ గా సరిత ఘనత సాధించింది. అన్షు కాకుండా గీతా తీసుకుంటారు. ఐరోపాకు చెందిన 42 జాతీయ హాకీ సమాఖ్యల్లో

ఫొగాట్ (2012), బబితా ఫొగాట్ (2012), పూజ దండా 19 మాత్రమే ఓట్లు వేశాయి. అదే ఆసియా విషయానికి వస్తే 33కి

(2018), వినేశ్ ఫొగాట్ (2019) పతకాలు నెగ్గారు. అయితే గాను 29 సమాఖ్యలు ఓట్లు వేశాయి.

గీత, బబితా, పూజ, వినేశ్ కాంస్యాలు సాధించారు. పసిడి తెచ్చిన ఈటె కోసం రూ.కోటి
టోక్యో ఒలింపిక్స్ లో పసిడి సాధించి సరికొత్త చరిత్ర

Team AKS www.aksias.com 8448449709 


56
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
సృష్టించిన జావెలిన్ త్రో అథ్లె ట్ నీరజ్ చోప్రాకు స్వర్ణా న్ ని జూనియర్ రెజ్లింగ్ ప్రపంచకప్
అందించిన ఆ ఈటెకు ఈ - వేలంలో భారీ ధర పలుకుతోంది.
భారత యువ షూటర్ నామ్య కపూర్ సంచలనం
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ లో భారత్ తరపున అద్భుత
సృష్టించింది. 14 ఏళ్ల ఈ అమ్మాయి ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్
ప్రదర్శన చేసిన అథ్లెట్లు ప్రధాని మోదీకి బహూకరించిన క్రీడా
ప్రపంచ ఛాంపియన్‌షిప్లో స్వర్ణం గెలిచింది. బాలికల 25 మీటర్ల
పరికరాలతో పాటు ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలకు
పిసల్
్ట ఈవెంట్లో నామ్య 36 పాయింటతో
్ల అగ్రస్థానం సాధించింది.
ఈ - వేలం జరుగుతోంది. సెప్టెంబరు 17న ఆరంభమైన ఈ
ఫ్రాన్స్ షూటర్ క్యామిల్ 33 పాయింట్లతో రజతం సాధించగా,
వేలం అక్టోబరు 7తో ముగుస్తుంది. ఇప్పటివరకూ నీరజ్ ఈటెకు
భారత స్టార్ షూటర్, 19 ఏళ్ల మను బాకర్ 31 పాయింట్లతో
రూ.కోటి 50 వేల బిడ్ లభించింది. వేలం ఆరంభమైన రోజే
కాంస్యం గెలుచుకుంది. ఈ టోర్నీలో మను ఇప్పటికే మూడు
ఈ ఈటెకు రూ.10 కోట్ల ధర పలికినప్పటికీ ఆ బిడ్ నకిలీదనే
స్వర్ణాలు సాధించింది. మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్ ఈ
అనుమానంతో తొలగించారు. ఈ ఈటె కోసం ఇప్పటివరకూ
విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. అర్హత రౌండ్లో 580
రెండు బిడ్లు మాత్రమే కొనసాగుతున్నాయి. పారా ఒలింపిక్స్ లో
పాయింట్లతో నామ్య ఆరో స్థానంలో నిలవగా, మను (587),
పసిడి సాధించిన సుమిత్ బళ్లెం ఇప్పటివరకూ రూ.కోటి 20 వేల
రిథమ్ (586) తొలి రెండు స్థానాలు సాధించారు. ఇప్పటి వరకు
ధర పలికింది. రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన భారత తొలి

S
మహిళగా నిలిచిన సింధు రాకెట్, బ్యాగుకు కలిపి వేలంలో 80
లక్షల వంద రూపాయల ధర లభించింది. దీని కోసం ఒక్క బిడ్
మాత్రమే దాఖలైంది. పారా ఒలింపిక్స్ ఛాంపియన్ కృష్ణ నగార్
ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ ఏడు స్వర్ణాలు, ఆరు రజతాలు,
మూడు కాంస్య పతకాలు చేజిక్కించుకుంది.

ఉమ్రాన్ @ 151
K
రాకెట్ రూ.80 లక్షల 15 వేలతో కొనసాగుతోంది. ఐపీఎల్ 14వ సీజన్లో అత్యధిక వేగంతో బౌలింగ్ చేస్తున్నది
ఎవరంటే? విదేశీ పేసర ్ల పేర్లే వినిపిస్తా యి . ముఖ్యంగా దిల్లీ
ఐసీసీ అవార్డుల రేసులో జస్కరన్
క్యాపిటల్స్ పేసర్ నార్డ్ (దక్షిణాఫ్రికా), కోల్ కతా ఫాస్ట్ బౌలర్
ఐసీసీ ‘ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుల్లో సెప్టెంబర్
ఫెర్గూసన్ (న్యూజిలాండ్) తమ వేగంతో సత్తా చాటుతున్నారు.
మాసానికి గాను భారత సంతతి అమెరికా ఆటగాడు జస్కరన్
A
ఇప్పటివరకూ ఈ సీజన్లో అత్యధిక వేగవంతమైన బంతులు వేసిన
మల్తోత్ర రేసులో నిలిచాడు. సెపెం
్ట బరులో పపువా న్యూ గునియాతో
బౌలర్ల జాబితాలో వాళ్లదే ఆధిపత్యం. కానీ ఇప్పుడు ఈ టాప్-
వన్డేలో అతను ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం
10 వేగవంతమైన బంతులు వేసిన జాబితాలోకి వాళ్లు కాకుండా
సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఘనత సాధించిన నాలుగో
మరో పేసర్ అడుగుపెట్టాడు. అతనే 21 ఏళ్ల భారత ఫాస్ట్ బౌలర్
ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్ లో 173 పరుగులతో అజేయంగా
ఉమ్రాన్ మాలిక్. 2021 అక్టోబరు 3న కోల్‌కతాతో పోరులో
నిలిచిన జస్కరన్, చండీగఢ్ లో పుట్టాడు. అండర్ - 19 క్రికెట్లో
సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ
హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ గానూ వ్యవహరించాడు. ఆ తర్వాత
కుర్రాడు తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. నిలకడైన వేగంతో
అమెరికా వెళ్లిపోయాడు.
బంతులేసి ఆశ్చర్యపరిచాడు. ఏకంగా ఓ బంతిని గంటకు 151.03
జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ కిలోమీటర్ల వేగంతో వేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో
అత్యధిక వేగవంతమైన బంతి వేసిన భారత పేసర్ గా నిలిచాడు.
జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్లో ఆంధ్రప్రదేశ్
అంతే కాకుండా ఈ సీజన్లో తొలి పది వేగవంతమైన బంతులు
పురుషుల కాంపౌండ్ జట్టు మెరిసింది. ఈ పోటీల్లో వెంకటాద్రి,
వేసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.
మనోజ్ కుమార్, సాయి చరిత్, గణేరతో
్ల కూడిన ఆంధ్రప్రదేశ్ జట్టు
ఫెర్గూసన్ (152.75) అగ్రస్థానంలో ఉన్నాడు. కరోనాతో దూరమైన
రజత పతకం సాధించింది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్
నటరాజన్ స్థానంలో మాలికను సన్‌రైజర్స్ తీసుకుంది. ఈ మ్యాచ్
227 - 230తో దిల్లీ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది.
కు ముందు వరకూ ఓ టీ20, లిస్ట్-ఎ మ్యాచ్ మాత్రమే ఆడిన

Team AKS www.aksias.com 8448449709 


57
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
మాలిక్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. జమ్ము కశ్మీర్ నుంచి భారత అమ్మాయిలు రజతం సొంతం చేసుకున్నారు. తుది పోరులో
ఐపీఎల్‌లో ఆడిన నాలుగో ఆటగాడిగా నిలిచిన ఈ పేసర్ భవిష్యత్ రష్యాతో తలపడి ఓడారు.
ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. ఫైనల్ తొలి రౌండ్లో 1.5-2.5 తేడాతో ఓడిన భారత

భారత కు 2 కాంస్యాలు అమ్మాయిలు.. రెండో రౌండ్లో 1-3తో పరాజయం పాలయ్యారు.


తొలి రౌండ్ ఆరంభ గేమ్ లో తెలుగు అమ్మాయి ద్రోణవల్లి
ఐటీటీఎఫ్ - ఏటీటీయూ ఆసియా టేబుల్ టెన్నిస్
హారిక.. అలెగ్జాండ్రా గోర్యచినా పై విజయంతో భారతకు అద్భుత
ఛాంపియన్ షిప్లో భారత జోడీలు రెండు కాంస్య పతకాలు
ఆరంభాన్నందించింది. అయితే రెండో గేమ్ లో వైశాలి.. అలెగ్జాండ్రా
గెలుపొందాయి. ఆచంట శరత్ కమల్- సత్యన్, హర్మీత్ దేశాయ్-
కోస్తెనిక్ చేతిలో ఓడటంతో స్కోరు సమమైంది. మూడో గేమ్ భక్తి
మానవ్ ఠక్కర్ల జోడీలు కాంస్యాలు సాధించాయి. పురుషుల డబుల్స్
కులకర్ణి.. కేతరినా లాగ్నో చేతిలో ఓడింది. ఎలీనా కప్లిన్స్క యాతో
సెమీస్లో హర్మీత్- మానవ్ 4-11, 611, 12-10, 11-9,
చివరి గేమ్ ను మేరీ ఆన్ గోమ్స్ డ్రాగా ముగించింది.
8-11తో వూజిన్ జాంగ్- జాంగ్ హూన్ లిమ్ (దక్షిణ కొరియా)
చేతిలో, శరత్ కమల్సతియన్ 5-11, 9-11, 11-13తో మనుకు రెండో స్వర్ణం
యుకియా- తొగమి (జపాన్) చేతిలో పరాజయం చవిచూశారు. ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్ షిప్లో భారత

అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.

ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్


S
మొత్తం మూడు పతకాలతో ఆసియా ఛాంపియన్‌షిప్లో భారత్ స్ టా ర్ షూటర్ మను బాకర్ రెండో పసిడి పతకాన్ని ఖాతాలో
వేసుకుంది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత స్వర్ణాన్ని
గెలిచిన మను..మిక్స్డ్ టీమ్ విభాగంలోనూ పసిడి సొంతం
K
చేసుకుంది.
ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్
ఒక్క రోజే నాలుగు స్వర్ణాలు గెలిచి పతకాల పట్టికలో అగ్రస్థానానికి స్వర్ణ పతక పోరులో మను-సరబ్ జ్యోత్ సింగ్ జంట 16-

చేరుకుంది. పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో శర జ్యోత్ సింగ్ కలిసి 12తో భారత్ కే చెందిన నవీన్-శిఖా నర్వాల్ జోడీపై విజయం

రెండు స్వర్ణాలతో విజేతగా నిలిచిన మను బాకర్, రిథమ్, శిఖ సాధించింది. మహిళల స్కీట్లో అరీబా, జా, సెఖాన్లతో కూడిన జట్టు
A
నర్వాల్‌లతో కలిసి 10 మీ. ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్ ఫైనల్లో 6-0తో ఇటలీ జట్టును ఓడించింది. హైదరాబాద్ షూటర్

పసిడిని సొంతం చేసుకుంది. స్వర్ణ పోరులో భారత్ 1612తో ఆయుష్, రాజ్ వీర్, అభయ్ లతో కూడిన భారత పురుషుల స్కీట్

బెలారస్పి నెగ్గింది. జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. పతక పోరులో 6-0తో టర్కీ
త్రయంపై నెగ్గింది.
పురుషుల ఎయిర్ పిస ్ట ల్ లో నవీన్, శరబ్, శివలతో
కూడిన భారత జట్టు 6-14తో బెలారస్ త్రయాన్ని ఓడించి స్వర్ణాన్ని ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్
గెలుచుకుంది. ఐఎఫ్ఎస్ఎఫ్ ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్
పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ జట్టు కూడా స్వర్ణం షిప్లో భారత యువ క్రీడాకారిణి గనేమత్ సెఖాన్ రజత పతకంతో
సాధించింది. మెరిసింది. మహిళల స్కీట్ షూటాబ్లో అలీషా ఫేక్ లేన్ (అమెరికా)
చేతిలో సెఖాన్ ఓడింది. ఫైనల్లో 60 షాట్లకు గాను ఇరువురు
మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్, మిడ్ 10
షూటర్లు 46 పాయింట్లతో సమంగా నిలిచారు. షూటాఫ్ లో సెఖాన్
మీ. ఎయిర్ రైఫిల్ మిడ్ టీమ్ ఈవెంట్లలో భారత్ కు రజతాలు
పై ప్రత్యర్థి పైచేయి సాధించింది.
దక్కాయి.

ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో భారత్ కు రజతం ఎంసీసీ అధ్యక్షురాలిగా క్లార్


మెరీల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షురాలిగా క్లార్
ఫిడె ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్ షిప్ లో
భారత్ తొలిసారి పతకం సాధించింది. ముగిసిన టోర్నమెంట్లో కార్నర్ నియమితురాలైంది. 234 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ

Team AKS www.aksias.com 8448449709 


58
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
క ్ల బ్ కు క్లార్ తొలి మహిళా అధ్యక్షురాలు. శ్రీలంక దిగ్గ జ ం బీరేంద్ర లక్రా అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికారు. యువ
కుమార్ సంగక్కర స్థానంలో ఆమె ఈ పదవిని చేపట్టబోతోంది. ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి తప్పుకుంటున్నానని రూపిందర్
గతేడాది ఎంసీసీ సర్వసభ్య సమావేశంలోనే క్లారను ఈ పదవికి ట్విట్టర్‌లో పోస్టు చేయగా, బీరేంద్ర రిటైర్ అయినట్లు హాకీ ఇండియా
ప్రతిపాదించినా కరోనా కారణంగా ఎంసీసీ కార్యకలాపాలు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ఉత్తమ డ్రాగ్ ఫ్లికర్‌గా
నిలిచిపోవడంతో ఆమె బాధ్యతలు చేపట్టలేకపోయింది. దీంతో మరో పేరు పొందిన 30 ఏళ్ల రూపిందర్ 2010లో సుల్తాన్ అజ్ఞాన్వి కప్
రెండేళ్ల పాటు సంగక్కరనే ఈ పదవిలో కొనసాగాడు. ప్రస్తుతం ద్వారా అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పటివరకు 223 మ్యాచ్ ల్లో
కార్నర్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులో మహిళల క్రికెట్‌కు డైరెక్టర్‌గా భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. టోక్యో ఒలింపిక్స్ లో నాలుగు
వ్యవహరిస్తోంది. 2009లో ఆమె ఎంసీసీ గౌరవ జీవితకాల గోల్స్ చేసిన అతడు, జర్మనీతో కాంస్య పతక పోరులో కీలక పెనాల్టీ
సభ్యురాలిగా ఎంపికైంది. మరోవైపు ఎంసీసీ ఛైర్మన్ గా బ్రూస్ బ్రౌన్ స్ట్రోక్ కొట్టాడు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 జకార్తా
బాధ్యతలు చేపట్టాడు. క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో రూపిందర్ సభ్యుడు.

ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ 31 ఏళ్ల బీరేంద్ర లక్రా టోక్యోలో కాంస్యం గెలిచిన భారత

ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్లో భారత పురుషుల జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడు జాతీయ జట్టుకు

S
జట్టు కాంస్యం కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో భారత్ 0-3తో
దక్షిణ కొరియా చేతిలో ఓడింది. తొలి పోరులో సత్యన్ 5-11,
12-10, 8-11, 5-11తో జాంగ్ చేతిలో, రెండో మ్యా చ్ లో
201 మ్యాచ్ లు ఆడాడు. 2012లో దక్షిణాఫ్రికా పై అరంగేట్రం
చేసిన ఈ డిఫెండర్.. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఆఖరి స్థానంలో
నిలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.
K
శరత్ 11-7, 13-15, 11-8, 6-11, 9-11తో లీ సాంగ్సు ఎన్ బీఏ ప్రచారకర్తగా రణ్ వీర్
చేతిలో ఓడారు. మూడో పోరులో హర్మీత్ 4-11, 11-9, 11-8,
ప్రతిష్టాత్మక అమెరికా జాతీయ బాస్కెట్ బాల్ సంఘం
6-11, 11-13తో చో చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల
(ఎన్‌బీఏ) భారత ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్
జట్టు అయిదో స్థానం సాధించింది. ప్లేఆఫ్ పోరులో భారత్ 31తో
ఎంపికయ్యాడు. ఎన్‌బీఏ 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న
థాయ్ లాండ్ పై నెగ్గింది.
A
2021 - 22 సీజన్ కి గాను దేశంలో ఆ లీగ్ కు ఆదరణ పెంచే
అంతర్జాతీయ హాకీకి సునీల్ వీడ్కోలు దిశగా రణ్ వీర్ పని చేయనున్నాడు.

సెప్టెంబరు 30న రూపిందర్‌పాల్ సింగ్, బీరేంద్ర లక్రాలు అఖిల భారత సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్
అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలకగా, వెటరన్ ( స్ట్రైకర్ ఎస్.
అఖిల భారత సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్ మహిళల
వి.సునీల్ వారి బాటలోనే నడిచాడు. అంతర్జాతీయ హాకీకి గుడ్ బై
డబుల్స్ వెటరన్ విభాగంలో ఎం.బేబీ సరోజిని, సహదేవ సత్యవతి
చెప్తున్నట్లు 32 ఏళ్ల సునీల్ ప్రకటించాడు. 2007లో అంతర్జాతీయ
స్వర్ణ పతకాలు సాధించారు. దిల్లీ త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో
హాకీలో అరంగేట్రం చేసిన ఈ కర్ణాటక ఆటగాడు 2012, 2016
సెప్టెంబరు 24 నుంచి 29వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి.
ఒలింపిక్స్ లో బరిలో దిగాడు. 2011లో ఆసియా ఛాంపియన్‌షిప్
టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ వెటరన్ విభాగంలో వీరు
ట్రోఫీ సాధించిన భారత జట్టులో సునీల్ సభ్యుడు. సునీల్ తన
మధ్యప్రదేశ్ పై 3-0 తేడాతో గెలిచి బంగారు పతకాలు సాధించారు.
అంతర్జాతీయ కెరీర్ లో 72 గోల్స్ సాధించాడు. 2017లో అతడికి
హరియాణాలోని పంచకుల్ (2018), పుణెలో (2020)
అర్జున అవార్డు లభించింది.
నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నీల్లోనూ వీరు
అంతర్జాతీయ హాకీకి రూపిందర్, బీరేంద్ర వీడ్కోలు స్వర్ణ, రజత పతకాలు సాధించారు. బేబీ సరోజిని 2018 టోర్నీలో

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కాంస్య పతకం గెలవడంలో వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుపొందారు.

కీలకపాత్ర పోషించిన డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్‌పాల్ సింగ్, డిఫెండర్

Team AKS www.aksias.com 8448449709 


59
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ప్రపంచ మహిళల టీమ్ చెస్ పడిపోయింది. ఆస్ట్రేలియాతో 3 మ్యా చ్ వన్డే సిరీస్లో మిథాలీ 29
సగటుతో 87 పరుగులు మాత్రమే చేసింది. బౌలింగ్ ర్యాంకింగ్లో
ఫిడే ప్రపంచ మహిళల చెస్ టీమ్ ఛాంపియన్‌షిప్లో భారత్
జులన్ గోస్వామి (727) రెండో ర్యాంకు కైవసం చేసుకుంది.
వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మూడో రౌండ్లో మన
బృందం 2.5-1.5తో బలమైన ఆర్మేనియాపై నెగ్గింది. తొలి గేమ్ హామిల్టన్ వందో విజయం
అనా సర్గియాన్ పై తానియా సదేవ్ 40 ఎత్తుల్లో గెలవగా, సుసానా
ఫార్ములావన్లో వంద రేసులు గెలిచిన తొలి డ్రైవర్ గా
పై భక్తి కులకర్ణి 30 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. ఎలీనాతో
లూయిస్ హామిల్టన్ రికార్డు సృష్టించాడు. అతను రష్యన్ గ్రాండ్
గేమ్ ను ద్రోణవల్లి హారిక డ్రా చేసుకోగా, లీలిట్ చేతిలో యువ
ప్రిలో విజేతగా నిలిచాడు. ‘పన్, కార్లోస్ సైంజ్ వరుసగా 2, 3,
కెరటం వైశాలి ఓటమి చవిచూసింది. దీంతో మొత్తం మీద భారత్
స్థానాలు సాధించారు. ఈ సీజన్లో లూయిస్ కిది అయిదో టైటిల్. ఈ
(5 పాయింట్లు) రెండోస్థానంలో కొనసాగుతోంది. అంతకుముందు
విజయంతో అతను వెస్టాపనను వెనక్కి నెట్టి మళ్లి ఛాంపియన్‌షిప్
రెండో రౌండ్లో భారత్ 2.5-1.5తో స్పెయిన్ పై నెగ్గింది. తొలి గేమ్
టేబుల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
లో హారిక, అనా మనాజెతో గేమ్ డ్రా చేసుకోగా.. మరియాతో
భక్తి కులకర్ణి, మార్గా గర్సియాతో మేరీ గోమ్స్ పాయింట్లు సానియా జోడీకి టైటిల్

S
పంచుకున్నారు. మూడో గేమ్ లో గాటిరెజ్ పై వైశాలి 47 ఎత్తుల్లో
గెలిచి భారత్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. తొలి రౌండ్లో మన
బృందం 2-2తో అజర్‌బైజాన్లో డ్రా చేసుకుంది.
సానియా మీర్జా ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించింది. షుయ్
జాంగ్ (చైనా)తో జత కట్టిన ఆమె, ఒస్తావా ఓపెన్ మహిళల డబులో
విజేతగా నిలిచింది. ఫైనల్లో సానియా-జాంగ్ జంట 6-3, 6-2తో
K
జాతీయ అండర్ - 23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ క్రిస్టియన్ (అమెరికా), రౌట్లిఫ్ (న్యూజిలాండ్) జోడీపై విజయం
సాధించింది. అంతకుముందు సెమీస్లో సానియా, జాంగ్ 6-2,
జాతీయ అండర్ - 23 అథ్టి
లె క్స్ ఛాంపియన్‌షిప్లో దండి శ్రీ
7-5తో సుజుమి, నినోమియా (జపాన్)లపై విజయం సాధించారు.
జ్యోతిక (ఆంధ్రప్రదేశ్) స్వర్ణం, నిత్య గాంధే (తెలంగాణ) కాంస్య
2021 సీజన్లో సానియాకిది రెండో ఫైనల్. ఆగస్టులో అమెరికాలో
పతకాలు పొందారు. మహిళల 400 మీటర్ల పరుగును 53.05
జరిగిన క్వీర్లాండ్ ఈవెంట్లో కిస్టినాతో కలిసి ఆడిన సానియా..
A
సెకన్లలో ముగించిన జ్యోతిక అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈ
రన్నరప్ గా నిలిచింది.
ఏడాది దేశంలో జరిగిన సీనియర్ ఫెడరేషన్ కప్ (53.57 సె),
జాతీయ ఓపెన్ ఛాంపియన్ షిప్ (53.79 సె), అంతర్రాష్ట్ర టోర్నీ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ సురేఖకు రజతం
(53.29 సె)ల కంటే జ్యోతిక మెరుగైన టైమింగ్ నమోదు చేసింది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో తెలుగమ్మాయి
మహిళల 100 మీటర్ల పరుగును నిత్య 11.90 సెకన్లలో పూర్తిచేసి జ్యోతి సురేఖ పోటీపడిన మూడు విభాగాల్లోనూ సత్తా చాటింది.
కాంస్యం నెగ్గింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల జట్టు,

మూడో స్థానానికి మిథాలీ మి’ టీమ్ లోనూ రజతాలు సొంతం చేసుకుంది. ఈ మూడు
విభాగాల్లోనూ భారత ఆర్చర్లు కొలంబియా చేతిలోనే ఓడిపోయారు.
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టీమ్
వ్యక్తిగత విభాగం ఫైనల్లో సురేఖ 144-146 తేడాతో సారా లో
ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ నంబర్ వన్ ర్యాంకు కోల్పోయింది.
పెట్టే చేతిలో పరాజయం పాలైంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో
ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మిథాలీ మూడో స్థానానికి
మిడ్ విభాగంలో దేశానికిదే తొలి పతకం. ఈ విజయంతో ఆమె
.. పడిపోయింది. 761 పాయింట్లతో లిజెల్ లీ (దక్షిణాఫ్రికా)
ఒకే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మూడు రజతాలతో చరిత్ర
అగ్రస్థా న ంలో ఉండగా, ఎలీసా హీలీ (750- ఆస్ట్రేలియా)
సృష్టించింది. ఆ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్ గా రికార్డు
రెండోస్థానంలో నిలిచింది. 738 పాయింట్లతో మిథాలీ మూడో
నమోదు చేసింది.
ర్యాంకుకు చేరింది. స్మృతి మంధాన (710) ఆరో స్థానా నికి

Team AKS www.aksias.com 8448449709 


60
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ఒడిషాలో జూనియర్ హాకీ ప్రపంచకప్ సమానత్వ పరిభాష వాడడం వల్ల క్రికెట్ అందరి ఆట అనే భావన
కలుగుతుందని ఎంసీసీ నమ్ముతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆట పట్ల
ఒడిషా మరో ప్రతిష్త
టా ్మక హాకీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది.
బాధ్యతలో భాగంగా ఈ విషయంపై కొంత కాలంగా పనిచేసిన
ఈ ఏడాది నవంబరు - డిసెంబరులో ఇక్కడ జూనియర్ హాకీ
ఎంసీసీ తీసుకున్న ఈ సవరణలు సహజ పరిణామాలే. 2017లో
ప్రపంచకప్ జరగనుంది. నవంబర్ 24న స్థానిక కళింగ స్టేడియంలో
ఐసీసీ, మహిళల క్రికెట్లో ప్రముఖులతో చర్చించిన తర్వాత ఆట
ఆరంభమయ్యే ఈ టోర్నీ డిసెంబర్ 5న ముగియనున్నట్లు ఒడిషా
చట్టాల ప్రకారం ‘బ్యాట్స్ మన్’ అనే పదాన్ని కొనసాగించాలని
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ తెలిపారు. ఆయన ఈ టోర్నీ లోగో,
అప్పుడు నిర్ణయించారు. కానీ ఇప్పుడు దాన్ని మార్చాం. తాజాగా
ట్రోఫీని ఆవిష్కరించారు.
ప్రకటించిన ‘బ్యాటర్’ అనే పదం ఇప్పటికే క్రికెట్లో విరివిగా
ఇంతకుముందు 2018లో సీనియర్ హాకీ ప్రపంచకప్,
ఉపయోగిస్తున్నారు అని క్రికెట్ చట్టాల పరిరక్షకులైన ఎంసీసీ ఓ
2017 ఎస్ఏహెచ్ ప్రపంచ లీగ్, 2014 ఛాంపియన్స్ ట్రోఫీలకు
ప్రకటనలో తెలిపింది. గత కొంతకాలంగా మహిళల క్రికెట్‌కు
ఒడిషా ఆతిథ్యం ఇచ్చింది. 2023లో పురుషుల సీనియర్
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. అమ్మాయిలు క్రికెట్
ప్రపంచకప్ (భువనేశ్వర్, రూర్కెలా)ను నిర్వహించేందుకు
ఆడేలా, వాళ్ల ను ప్రోత్సహించేందుకు వీలుగా ఆటలో మరిన్ని
ఒడిషా ఏర్పాట్లు చేస్తోంది. జూనియర్ హాకీ ప్రపంచకప్లో 16
జట్లు తలపడనున్నాయి. భారత్ తో పాటు కొరియా, మలేసియా,

S
పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఈజిప్,ట్ బెల్జియం, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ,
నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికా, కెనడా, చిలీ, అర్జెంటీనా ఈ
లింగ సమానత్వమార్పులు తేవాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
అందులో భాగంగానే ఎంసీసీ ఇప్పుడీ నిర్ణయాన్ని ప్రకటించింది.

మెస్సీని దాటిన రొనాల్డో


K
టోర్నీలో ఆడనున్నాయి. కొవిడ్ కారణంగా తమ దేశంలో ప్రయాణ ఫుట్ బాల్ స్ర్
టా ఆటగాడు లియోనాల్ మెస్సీని, మరో అగ్రశ్రేణి
నిబంధనలు ఉండడంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి తప్పుకుంది. క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో దాటాడు. ప్రపంచవ్యాప్తంగా
అత్యధికంగా ఆర్జిస్తున్న ఫుట్ బాల్ ఆటగాళ్ల జాబితాలో ఈ ఏడాదికి
ప్రపంచ ఆర్చరీ అథ్లెట్స్ కమిటీలో అభిషేక్
గాను రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ
A
భారత కాంపౌండ్ ఆర్చర్ అభి షేక్ వర్మ ప్రపంచ ఆర్చరీ
జాబితాలో మెస్సీ రెండో స్థానం దక్కించుకున్నాడు. తిరిగి మాంచెస్టర్
అధైట్స్ కమిటీకి ఎన్నికయ్యాడు. అతడు నాలుగేళ్ల పాటు కమిటీలో
యునైటెడ్ క్లబ్ కు మారడంతో ఆదాయం విషయంలో రొనాల్డో
ఉంటాడు. 32 ఏళ్ల వర్మ మూడు ప్రపంచకట్ల లో స్వర్ణా లు
మెస్సీని వెనక్కినెట్టాడు.
సాధించాడు. అథ్లె ట ్ల హక్కులను కాపాడేందుకు పనిచేస్తా న ని
2021-22 సీజన్‌కు రొనాల్డో సుమారు రూ.922 కోట్లు
అతడు చెప్పాడు.
ఆదాయం పొందుతున్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. మెస్సీ ఆదాయం
బ్యాట్స్ మన్ కాదు.. ఇక బ్యాటర్ రూ.812 కోట్లు.
ఇక నుంచి క్రికెట్లో ‘బ్యాట్స్ మన్’ అనే పదం వినిపించదు.
పంకజ్ 24వ సారి ప్రపంచ టైటిల్ సొంతం
ఆటలో లింగ సమానత్వం కోసం ఆ పదానికి బదులు ‘బ్యాటర్’
భారత స్ టా ర్ క్యూయిస్ ట్ పంకజ్ అడ్వాణీ 24వ సారి
అని ఉపయోగించాలని మెరీల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) -
ప్రపంచ టైటిల్ సాధించాడు. అతడు ఐబీఎస్ఎఫ్ 6-రెడ్ స్నూకర్
ప్రకటించింది. తమ చట్టాలను ఈ మేరకు సవరించినట్లు పేర్కొన్న
ప్రపంచకప్లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 7-5తో పాకిస్థాన్
ఎంసీసీ, బ్యాటర్ అనే పదం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు
కు చెందిన బాబర్ మసిష్ పై విజయం సాధించాడు. పంకజ్ 2021
వెల్లడించింది. తమ ప్రత్యేక న్యాయ ఉప సంఘంతో చర్చల
సెప్టెంబరు 17న 11వ సారి ఆసియా టైటిల్‌ను గెలుచుకున్నాడు.
అనంతరం ఈ సవరణలను ఎంసీసీ ఆమోదించింది. లింగ

Team AKS www.aksias.com 8448449709 


61
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

9. ఇతర అంశాలు
‘ప్రపంచ ఫార్మసీ’గా భారత్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకం ఆవిష్కరణ
ప్రజారోగ్యరంగంలో గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని లదాఖ్‌ని
పురోగతి సాధిస్తున్నట్లు అంతర్తీ
జా య నిపుణులు తమ అభిప్రాయాన్ని లేహ్‌లో ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ 152వ జయంతి
పేర్కొన్నారు. సందర్భంగా అక్టోబర్ 2న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 225
ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు కలిగిన ఈ త్రివర్ణ పతాకాన్ని
ముఖ్యంగా పోలియో నిర్మూలన, శిశు మరణాల రేటును
లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కే మధుర్ ఆవిష్కరించారు.
తగ్గ ిం చడంలో భారత్‌ మెరుగైన పనితీరు కనబరిచింది. ఇలా
‘ఫార్మసీ ఆఫ్‌ది వరల్డ్‌’గా అవతరించడం గడిచిన 75ఏళ్లలో భారత్‌ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ (కేవీఐసీ) ఇండియా
సాధించిన లక్ష్యాల్లో అతిపెద్దదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌సైంటిస్ట్‌ ఈ జెండాను తయారు చేసింది. జెండా బరువు 1,000
సౌమ్య స్వామినాథన్‌తెలిపారు. ఉంటుందని, పూర్తి ఖద్దర్‌తో తయారు చేసిన ఇది ప్రపంచంలోనే
అతిపెద ్ద త్రివర ్ణ పతాకమని కేవీఐసీ ఇండియా పేర్కొంది.
పో లి యో నిర్మూ ల న , మా తా శి శు మ ర ణా ల
దీని తయారీకి 57 మంది రిటైర్ డ్ ఇంజనీర్లు కష ్ట ప డ్డారు.

S
సంఖ్యను గణనీయంగా తగ్గ ిం చడం, పలురకాల వ్యాక్సినేషన్‌
కార్యక్రమాలు, యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ వంటివి ప్రపంచ
ఫార్మసీ కేంద్రంగా భారత్‌ అవతరించడానికి దోహదం చేశాయి.
పర్యాటకులను మోసగిస్తే ఏడాది జైలు
రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకులను మోసం చేసినా...
K
కొవిడ్‌- 19 మహమ్మారి భారత్‌తో పాటు ప్రపంచ వే ధించి నా , అ ం దు కు ప్రే రేపించి నా , ప్ర య త్నించి నా . . .
వ్యాప్తంగా అన్ని దేశాల ఆరోగ్య సేవలపై ఎంతో ప్రభావాన్ని తీవ్రతను బట్టి మూడు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు
చూపించిందని తెలిపారు. ముఖ్యంగా భారత్‌లో క్షయ చికిత్స, శిక్ష, రూ.2,000- 10,000 వరకు జరిమానా తప్పదు.
అసంక్రమిత వ్యాధులు, శిశు ఆరోగ్య సేవలు అందించడంలో
పర్యాటకుల మోసాలు, వేధింపుల నివారణకు సంబంధించి
తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య
చట్టం చేసేందుకు బిల్లును తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో
A
నిపుణులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రవేశపెట్టింది.
దేశంలో వ్యాధులు పెరుగుదలకు చిన్నారుల్లో పోషకాహార
విమానాశ్రయాలు, పర్యాటక ప్రాంతాల్లో మర్యాదకరంగా
లోపం కారణమవుతోందని యునిసెఫ్‌నివేదికలు పేర్కొంటున్నాయి.
ప్రవర్తిస్తున్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త చట్టం
ఐదేళ్ల లో పు చిన్నారుల్లో మరణాలకు ఇదే ప్రధాన కారణంగా
తేవాలని నిర్ణయించారు.
ఉంటోంది. ఈ పరిస్థితులను కరోనా మహమ్మారి మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో ఆరోగ్యరంగ నిపుణులు అప్రమత్తంగా ఉండాలి. ఇవి చేస్తే శిక్ష తప్పదు

రానున్న రోజుల్లో ఎదురయ్యే సమస్యలను ముందుగానే తెలంగాణకు ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుంచి వచ్చిన
అంచనా వేసి.. అత్యవసరమున్న సేవలపై దృష్టి పెట్టాలి. ఇలా యాత్రికులను విమానాశ్రయాలు, రైల్వే, బస్‌ స్టేషన్లు, మార్కెట్లు,
సంసిద్ ధం గా ఉంటేనే అత్యవసర ఆరోగ్య సేవల విషయంలో సందర్శక ప్రదేశాల వద ్ద ఇబ్బంది పెట్టరాదు. తప్పుదోవ
ఎలాంటి సవాళ్లు ఎదురైనా రాజీపడకుండా వ్యవహరించవచ్చు. పట్టిస్తే శిక్ష తప్పదు. షాపింగు, వసతి, రవాణా, దర్శనీయ
స్థలాలను చూడాలని బలవంతపెట్టకూడదు. వారికి ఆటంకాలు
ఇక యావత్‌ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న
కలిగించడం, సైగలు చేయడం నేరం. వాదనలు పెట్టుకోవడం
వేళ.. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా టీకాలు ఉత్పత్తి చేసే
లాంటివి చేయరాదు. తమసేవలను వినియోగించుకోవాలని ఒత్తిడి
సామర్థ్యాన్ని భారత్‌గణనీయంగా పెంచుకుంది. అంతేకాకాకుండా
చేయడం, ప్రలోభపెట ్ట డ ం, సైగలతోమాట్లాడడం, ప్రకటనలు,
కీలక ఔషధాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ప్రపంచానికి
కరపత్రాల ద్వారా సందేశాలివ్వడం, మోసం చేయడం తప్పు.
అవసరమైన ఔషధాలను చాలావరకు భారత్‌ఎగుమతి చేస్తోంది. ఇలా
ఎక్కడైనా బస చేస్తే ఎక్కువ ప్రతిఫలం ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో
ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కరణల సత్తాను భారత్‌చాటింది.
పాటు ఇతరరకాలుగా చికాకు కల్పిస్తే శిక్షార్హులవుతారు.

Team AKS www.aksias.com 8448449709 


62
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
మోసం, వేధింపులకు పాల్పడితే సంవత్సరం జైలు లేదా తుపాకీ పేల్చేతర్ఫీదుకోసం అనువైన స ్థ ల ంగా భావించారు.
రూ.పదివేల జరిమానా లేదా రెండు శిక్షలు
ప ల్లె పా డు వా సు లు ది గు మ ర్తి హ ను మ ం త రా వు ,
వీటికి ప్రేరేపించిన వారికి ఆరు మాసాల జైలు లేదారూ చతుర్వేదుల వెంకట కృష్ణయ్యలు పెన్నానది తీరంలోఆశ్రమాన్ని
అయిదువేల జరిమానా లేదా రెండూ.. నిర్మించాలనే సూచనను గాంధీకి ఇచ్చారు. గాంధీ స్థాపించిన
సబర్మతిఆశ్రమాన్ని సందర్శించి వచ్చిన వారిరువురూ అదే
మోసం, వేధింపులకు యత్నించినా... మూడు నెలల
స్ఫూర్తితో వెంటనేపల్లెపాడులో ఆశ్రమం ఏర్పాటుకు నడుం
జైలు లేదా రెండు వేల జరిమానా లేదా రెండింటి అమలు
బిగించారు. కనకమ్మ తాను కొనుగోలు చేసిన ఈభూమిని ఆశ్రమ
సత్వర దర్యాప్తు నిర్మాణానికి ఉచితంగా అందించారు. గాంధీ స్వయంగా జాతీయ
సహాయపోలీసు ఇన్‌స్పెక్ట ర్ ‌ ఆపై స్థా యి అధికారికి మహాసభనుండి పది వేల రూపాయలు సేకరించి ఇచ్చారు.
ఫిర్యాదు వస్తే వెంటనే కేసునమోదు చేయాలి. నిందితుడిని దక్షిణాఫ్రికాకు చెందిన గాంధీస్నేహితులు రుస్తుంజీ మరో పది
పట్టుకోవాలి. పర్యాటకుల వద్ద ఎవరైనా వ్యక్తిఅనుమానాస్పదంగా వేల రూపాయల విరాళమిచ్చారు. ఇంకా పలువురుస్వాతంత్ర్య
కనిపిస్తే అతడిని వెళ్లిపొమ్మని పోలీసు అధికారిఆదేశించవచ్చు. సమర యోధుల సహకారంతో భవన నిర్మాణం పూర్తయింది.
అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు మెట్రోపాలిటన్‌మెజిస్ట్రేటు 1921 నవంబర్ 25న ఈ భవనాన్ని ట్రస్ట్ ఆస్తిగా రిజిష్టర్
లేదా మొదటి తరగతి మెజిస్ట్రేటు ముందు హాజరు పరచాలి.

S
దర్యాప్తుఅధికారి 30 రోజుల్లోపు కేసును పరిష్కరించాలి. పదేపదే
ఇవే నేరాలు చేసేవారిని సంబంధిత నగర పోలీసు కమిషనర్లు,
ఎస్పీలు పది నెలల నుంచి సంవత్సరంవరకు రాష్ట్రం నుంచి
చేయించారు. ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతను మహాత్ముడు స్థానికంగా
ఉండే వెంకటకృష్ణయ్య, హనుమంతరావులకు అప్పగించారు.

ట్రస్ట్ జీవితకాల సభ్యులుగా దిగుమర్తి హనుమంతరావు,


చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, కె. పున్నయ్య, పొణకా కనకమ్మ
K
బయటికి పంపవచ్చు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సభజరిగే
నియమితులయ్యారు. సభ్యుల సంఖ్య ఆరుకు మించరాదని బాపూజీ
కాలంలో 14 రోజుల్లోపు ఆమోదం పొందాలి. ఒకటి లేదా
షరతు విధించారు.
రెండు సమావేశాల్లోనూఆమోదం పొందవచ్చని పేర్కొంది.
జిల్లాలో హరిజనోద్ధరణకు మొట్టమొదటగా నడుంకట్టిన
పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమానికి వందేళ్లు
ఘనత పినాకినీ సత్యాగ్రహాశ్రమానికే దక్కుతుంది. అందువలన
A
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్ లా ఇందుకూరుపేట కమిటీలో తప్పని సరిగా ఒక హరిజన సభ్యులు ఉండాలని
మండలంలోని పల్లిపాడులో మహాత్మా గాంధీ ప్రారంభించిన కూడా తీర్మానించుకున్నారు. ఆ ఆశ్రమ నిర్మాణం, అభివృద్ధి
పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమానికి వందేళ్ లు పూర్తయ్యాయి. కార్యక్రమాల్లో తిక్కవరపు రామిరెడ్డి, ఆయన సతీమణి సుదర్శనమ్మ,
1921లో ఏర్పాటైన ఈ ఆశ్రమం “దక్షిణ భారత సబర్మతి”గా బెజవాడ గోపాలరెడ్డి , పొణకా కనకమ్మ, మైపాడుకు చెందిన
ప్రసిద్ధి చెందింది. శత వసంతోత్సవాల సందర్భంగా జిల్లా రెడ్‌క్రాస్‌ వెంకటరెడ్డి , బుచ్చిరెడ్డి పా ళెం గ్రామానికి చెందిన మేనకూరు,
సంస్థ ఆధ్వర్యంలో 2 వేల అడుగుల జాతీయ పతాకం ఆవిష్కరించారు. బె జ వా డ కు టుం బీ కు లు , ప లు వు రు జా తీ య వా దు లు
చురుగ్గా పాల్గొన్నారు. ప్రకృతి చికిత్సలో పేరున్న ఓరుగంటి
ఆంధ్రలో సత్యాగ్రహ ఆశ్రమం నెలకొల్పితే బాగుంటుందని
వెంకట సుబ్బయ్య, నెల్లూరు వెంకట్రామానాయుడు, ఖాసా
మహాత్మాగాంధీతలచినప్పుడు పినాకినీ నదీ తీరంలో పల్లెపాడు
సుబ్బారావు, ఇస్కా చెంచయ్య, రేబాల కృష ్ణ య ్య దంపతులు
వద్ద ఆశ్రమ నిర్మాణానికిఅనువుగా ఉంటుందని భావించారు.
గాంధీజీ కోరిక మేరకు ఆశ్రమ విధులు నిర్వహించేవారు.
పెన్నానది ఒడ్డున గల పల్లె పాడు 400 గడప ఉన్నకుగ్రామం.
అక్కడ 20 ఎకరాలు కలిగిన కొంజేటి కుటుంబం నెల్లూరుకు 127వ ఏట కన్నుమూసిన వృద్ధుడు..
తరలిపోతూభూమిని అమ్మచూపారు. అదేగ్రామానికి చెందిన అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా రికార్డు
రావిప్రోలు, దువ్వూరు కుటుంబాలు కొనుగోలు చేశారు.
ప్రపంచంలోనే అత్యధికకాలం జీవించిన వ్యక్తిగా
అప్పటికే స్వాతంత్ర సమర ఉద్యమం వైపు బలంగా అడుగులు
ఆఫ్రికాలోని ఎరిత్రియాకు చెందిన నటాబే తిన్స్యూ చరిత్ర
వేస్తున్న పొణకా కనకమ్మ 1918లో రూ.600కి దీన్ని కొనుగోలు
సృష్టించబోతున్నారు. కాకపోతే, చనిపోయిన తర్వాత! ఇప్పటివరకూ
చేశారు. అప్పటికే తుపాకులు కొనుగోలు చేసినకనకమ్మ
ఈ రికార్డు జపాన్‌కు చెందిన జిరోమోన్‌ కిమురా (116) పేరున
సవక చెట్లు , తోటలు బలంగా ఈ 20 ఎకరాల స్థలాన్ని

Team AKS www.aksias.com 8448449709 


63
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ఉంది. అయితే, నటాబే 127 ఏళ్ల వయసులో కాలం చేశారు. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి వచ్చే ఏడాదికి 75
సంవత్సరాలు. ప్రస్తుత ప్రపంచంలో మహాత్మాగాంధీ ఆలోచనకు
ఆయన వయసుకు సంబంధించిన వివరాలను కుటుంబ
ఉన్న స్థానం :
సభ్యులు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు.
తన తాత 1894లో జన్మించాడంటూ నటాబే మనవడు నిరసనకుగాంధీ అనుసరించిన అహింసా సిద్ధాంతం
జీర్‌ అధికారిక ధ్రువపత్రాన్ని కూడా అందించాడు. ఇందుకు అంతర్జా తీ య రాజకీయాల్లో నేటికీకేంద్రబిందువు. కొన్ని
సంబంధించిన వివరాలను గిన్నిస్‌నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. స ం శ యా లు న ్న ప ్ప టి కీ , ఎ దు రు దె బ ్బ లు త గి లి న ప ్ప టి కీ
ఉద్యమకారుల్లోనూ, నిరసనోద్యమాల్లోనూ ఈ విధానానికి ఆదరణ
మహిళా సాధికారత సాధనకు అండగా అమెరికా సంస్థ
పెరుగుతోంది. అనేకఅధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
భారతీయ మహిళలు ఆర్థిక రంగంలో సాధికారత అ హింసా వి ధా న ం మ రిం త ఎ క్కు వ గా ప్రా చు ర ్యం లో కి ,
సాధిం చ డ ం లో దో హ ద ప డేం దు కు అ మె రి కా కు ఆచరణలోకి రావడమే కాదు సాయుధ పోరాటం కంటే
చ ెం ది న ‘ యు నై టె డ్ ‌ స్ టే ట్ స్ ‌ ఏ జె న్సీ ఫ ర్ ‌ ఇ ం ట ర్ నే ష న ల్‌ మరింతప్రభావవంతమవుతోంది. అహింసా సిద్ధాంతం గురించి,
డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఏ ఐడీ)’ సంస ్థ ముందుకొచ్చింది. గాంధీ ఆలోచనల గురించివాస్త వా నికి భారతదేశంలో కంటే
భారత్‌- అమెరికా వ్యూహాత్మక, భాగస్వామ్య వేదిక బయటే ఎక్కువ అధ్యయనాలు జరుగుతున్నాయి. ఆయనరాజకీయ
(యూఎస్‌ఐ ఎస్‌పీఎఫ్‌) , జార్స్‌ వాషింగ్ట న్ ‌ విశ్వవిద్యాలయం ఆలోచనను, అహింసా సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని దాని
(జీడబ్ల్యూయూ)లతో కలిసి ‘మహిళల ఆర్థిక సాధికారత

S
కో స ం భా ర త్ ‌, అ మె రి కా కూ ట మి ’ పే రు తో ప్ర త్యే క
భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఔన్నత్యాన్నిగుర్తించడం చాలా సంక్లిష్టమైంది. దీనికితోడు
భారతదేశంలో ప్రజలు జాతీయవాదం, కులం, హిందూ-
ముస్లిం సంబంధాలు తదితరాలపై గాంధీ అభిప్రాయాలపైనే
K
ఆసక్తిచూపుతున్నారు. వాటి చుట్టూనే వారు కేంద్రీకృతమవుతున్నారు.
యూ ఎ స్ ఐ
‌ ఎ స్ ‌పీ ఎ ఫ్ ‌ నా లు గో వా ర్ షి క నా య క త ్వ
దీంతోసత్యాగ్రహాన్ని ఒక రాజకీయ ప్రక్రియగానే భావించడం
సదస్సు సందర్భంగా యూఎస్‌ఏ ఐడీ అడ్మినిస్ట్రేటర్‌ సమంత
మొదలైంది.
పవర్‌ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో ని
అమెరికా పెట్టు బ డిదారులు, మానవతావాదులు, అకాడమిక్‌ సమరయోధులు ఆశించినట్లుగా భారత్‌అభివృద్ధి బాటలో నడుస్తుందా?
సంస్థ ల ను ఒక్కచోటకు చేర్చి.. మహిళలు వ్యాపారవేత్త లు గా భారతదేశపయనం గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా
A
ఎదగడంలో, వారు తమ భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దుకోవడంలో లేదు. నిజానికి 1920ల నుంచే జాతీయోద్యమదిశపై గాంధీ
స హా య ప డ ట మే త మ కా ర ్య క్ర మ ల క్ష్య మ ని చె ప్పా రు . కలత చెందేవారు. హిందు-ముస్లిం ఐక్యత, కుల సమస్య,
గ్రామీణపేదరికం, అట ్ట డు గున ఉన్న వారికి సంబంధించిన
గాంధీజీపై విదేశాల్లో విస్తృత అధ్యయనం
సమస్యలను జాతీయోద్యమంపరిష్కరించకుంటే.. స్వాతంత్య్రం
సాయుధ ఉద్యమాల కంటే గాంధీ అహింసా సిద్ధాంతమే తర్వాత ఇవి మరింత జటిలమవుతాయని స్పష్టంచేసేవారు.
ప్రభావవంతమైనదని, ప్రపంచవ్యాప్తంగా అనేక నిరసనోద్యమాలు అందువల్లే ఆయన ఈ అంశాల ఆధారంగా ఒక నిర్మాణాత్మక
ఇప్పుడు ఇదే మార్గంలో నడుస్తున్నాయని, గాంధీ గురించి కార్యక్రమాన్నిరూపొందించారు.
భారతదేశంలో కంటే వెలుపలి దేశాల్లోనే లోతైన అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ ధోరణులపై నిరసనలకు గాంధీయిజం
జరుగుతోందని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం
ప్రధాన భూమిక కానుందా?
ప్రొఫెసర్‌కరుణ మంతెన అభిప్రాయపడ్డారు. భారతదేశ పయనం
గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా లేదని ఆమె చెబుతున్నారు. అవును.. అహింసా పద్ధ తు ల్లో నిరసన తెలపడం,
హైదరాబాద్‌కు చెందిన ఈమె లండన్‌స్కూల్‌ఆఫ్‌ఎకనమిక్స్‌లోనూ, ఉద్యమించడం, ప్రత్యేకించి సామూహిక సహాయనిరాకరణ
హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలోనూ పరిశోధన చేశారు. యేల్‌ ఉద్యమాలు పెరిగాయి. నియంతృత్వ పాలకులను కూలదోయడంలో
విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేసి ప్రస్తుతం సాయుధ పోరాటాలకంటే అవిధేయత, సహాయ నిరాకరణ ఉద్యమాలే
కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండింతలు విజయవంతమయ్యాయి.ప్రజాస్వామ్య ప్రభుత్వాలున్న
‘గాంధీ-పాలిటిక్స్‌అఫ్‌నాన్‌వయలెన్స్‌’ పేరుతో పుస్తకం రాశారు. చోట కంటే నియంతృత్వ ధోరణులతో ఉండేవారికివ్యతిరేకంగా
అహింసా పద్ధతులు మరింత ఎక్కువగా విజయవంతమయ్యాయి.

Team AKS www.aksias.com 8448449709 


64
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
భారతదేశంలోపౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా మార్గం. ఇది శ్రీనగర్‌, కార్గిల్‌, లేహ్‌ను కలిపే లైఫ్‌లైన్‌. ఈ నిర్మాణ
జ రి గి న ని ర స న న ల స ం ద ర ్భం గా . . గాం ధీ మా ర్ గా ల ను పనులను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.
అనుసరించినట్గా
లు కనిపిస్తోంది. గాంధీ దృష్టిలో అహింసాపదతి
్ధ లో దీని పనులు 2020 అక్టోబర్ లో ప్రారంభమయ్యాయి.
ఉద్యమించడమంటే ఎక్కువమంది జనాన్ని వీధుల్లోకి వచ్చేలా
సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ
చేయడమేకాదు, అసమ్మతిని ఎంత తీవ్రంగా చెప్పామన్నది ముఖ్యం.
రహదారిని నిర్మిస్తున్నారు. శ్రీనగర్‌ నుంచి లేహ్‌ వరకు మధ్యలో
సీఏఏ వ్యతిరేకఉద్యమకారులు కూడా రాజ్యాంగ పీఠికను చదవడం,
కార్గిల్‌కు అనుసంధానం చేస్తూ నిర్మించే ఈ టన్నెల్‌ చాలా
తాము చెప్పేది వినేలా ప్రజలనునిశ్శబ్దంగానే ఆకర్షించారు.
సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 30 ఏళ్లుగా ఈ టన్నెల్‌ కోసం కార్గిల్‌,
గాంధీ లేదా గాంధీయిజం గురించి కొత్తగా పరిశీలించిన అంశాలు. లద్దాఖ్‌ ప్రజలు టన్నెల్ నిర్మించాలని కోరుతున్నారు. ఇక్కడ
వాతావరణ పరిస్థితుల వల్ల ఆర్నెల్లపాటు సరుకులు రవాణా సాధ్యం
అహింసగురించి, రాజకీయాల గురించి గాంధీ ఎలా
కాని పరిస్థితి నెలకొని ఉంటుంది. అందువల్ల అన్ని వాతావరణ
ఆలోచించారో తెలుసుకోవడం నాకు ఎక్కువఆసక్తి. ఆయన
పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడేలా ఈ టన్నెల్ ను నిర్మిస్తున్నారు.
తాను ఎదుర్కొన్న సవాళ్ల నుంచే రాజకీయాల స్వభావంపై అనేక
కొత్తఆలోచనలకు రూపమిచ్చారు. సత్యాగ్రహం గురించి గాంధీ జోజిలా టనెల్‌ నిర్మాణానికి వాస్త వ ంగా 10,643
పిడివాదంతో ఉండేవారు కాదు.గతంలో జరిగిన పొరపాట్లు , కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ రోడ్లు, టన్నెల్‌ను

జీవితం సహాఅన్ని విషయాల్లోనూ ఆదర్శంగా ఉండేవారు.


తను స్వయంగా చేయలేనివి ఇతరులనుచేయమని ఎప్పుడూ
S
ఎ దు రు దె బ ్బ ల నుంచి ఎ ం తో నే ర్చు కు న్నా రు . స ర్ దు బా టు
ధోరణితో ఉంటూ మార్పులు చేసుకున్నారు. ఆయన దైనందిన
వేర్వేరుగా నిర్మించడం వల్ల 3,835 కోట్ల రూపాయలు ఆదా
అవుతుంది. శ్రీనగర్- లద్దాఖ్‌ మధ్య ప్రస్తుతమైతే ప్రయాణానికి
మూడున్నర గంటల సమయం పడుతుంది. జోజిలా టన్నెల్‌
పూర్తయితే కేవలం 15 నిమిషాల్లోనే ఈ దూరాన్ని చేరుకోవచ్చు.
K
అడిగేవారు కాదు. ఇది రాజకీయ నాయకత్వంలో చాలా అరుదు.
జోజిలా టన్నెల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన
గాంధీ దృష్టిలో మంచి ప్రజాస్వామ్యం అంటే? ఆత్మనిర్భర్‌భారత్‌లో ఒక భాగం. జోజిలా సొరంగం నిర్మాణంతో
పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు శ్రీనగర్,
అత్యంతదారుణ పరిస్థితుల్లో ఉండే వారి ప్రయోజనాలకు
లేహ్ మధ్య సంవత్సరమంతా కనెక్టివిటీతో జమ్మూ కాశ్మీర్లోని
తగ్గట్లుగా పాలించడం. 1920లతర్వాత ఇలాంటి ప్రజాస్వామ్య
అన్ని ప్రాంతాల ఆర్థిక, సామాజిక- సాంస్కృతిక ఏకీకరణకు ఈ
A
ప్రభుత్వం గురించే గాంధీ మనసులో ఉంది. ఈకారణంగానే
రహదారి దోహదపడుతుంది. అటు వ్యూహాత్మకంగా కూడా జోజిలా
ఖాదీ గురించి గట్టిగా ప్రచారం ప్రారంభించారు. ధనికులు,
టన్నెల్‌చాలా కీలకం. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్‌కుట్రల
పట్ట ణ వాసులు కూడా గ్రామీణ పేదలతో కలిసి ఈ పని
నేపథ్యంలో- సైనిక బలగాల అవసరాలను తీర్చడానికి కూడా
చేయడం వల్ల వారికి సంఘీభావంగాఉంటుందని భావించారు.
ఈ టన్నెల్‌ ఉపయోగపడుతుంది. హిమాలయాల సమీపానికి
సాధారణ ప్రజలను అధికారంలో భాగం చేయడానికి ఇది
ఆయుధాలను త్వరగా రవాణా చేయడం, బలగాలను అవసరమైన
ఉపయోగపడుతుందనుకున్నారు.
చోట త్వరగా మోహరించడం జోజిలా టన్నెల్‌తో సాధ్యం అవుతుంది.
జోజిలా సొరంగం నిర్మాణం
కరోనా నియంత్రణకు సహజ ఔషధం
స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అద్భుతమైన టన్నెల్‌
కరోనా నియంత్రణకు 'కుర్మెరిక్‌' అనే సహజ ఔషధాన్ని
నిర్మాణం వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ టన్నెల్‌తో 30 ఏళ్ల
అభివృద్ధి చేసిన్నట్టు క్యూబా అధికారులు శనివారం వెల్లడించారు.
లద్దాఖ్‌ప్రజల కోరిక నెరవేరబోతోంది. అలాగే సరిహద్దుల్లో సైనిక
యాంటీ బాక్టీరియల్‌గా నిరూపితమైన ఈ ఔషధాన్ని ప్రయోగ
అవసరాలను తీర్చడానికి కూడా ఈ టన్నెల్‌కీలకంగా మారనుంది.
పరీక్షల్లో భాగంగా సెంట్రల్‌ ప్రావిన్స్‌లో ని సియగో డిఅవిలా
ఆసియాలోనే అతిపొడవైన టన్నెల్‌ ప్రాజెక్టును తెలుగు మున్సిపాలిటీలో అనుమానిత రోగులు, కరోనా రోగులతో
వారి సంస్థ మేఘా ఇంజినీరింగ్(MEIL) నిర్మిస్తుండటం విశేషం. సంబంధం ఉన్న వారికి అందించడం ప్రారంభమైంది.
జోజిలా టన్నెల్.. విశేషాలు.. థెరాగ్నోస్టిక్‌ లాబొరేటరీ, నేషనల్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌
జోజిలా టన్నెల్.. ఆసియాలోని అతి పొడవైన సొరంగ ప్రాజెక్ట్స్‌హెడ్‌తానియా వాల్డెస్‌మాట్లాడుతూ ఔషధ సామర్థ్యాన్ని

Team AKS www.aksias.com 8448449709 


65
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
పరిశీలించేందుకు తరువాత ఫ్లోరెన్సియా, చంబాస్‌, సిరో రెడోండో మద్ద తు తీసుకోవడం మంచిదని 21 దేశాల్లోని 15-24
మున్సిపాలిటీల్లో కూడా పరీక్షలు చేస్తామని చెప్పారు. ప్రజారోగ్య ఏండ్ల వయస్సు పిల్లలు అభిప్రాయపడ్డారు. మిగతా దేశాలతో
మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన ఈ కుర్మెరిక్‌ఔషధం కుర్కుమా పోలిస్తే ఈ విషయంలో భారత్‌ పరిస్థితి మెరుగ్గా ఉంది.
లోంగా సారాన్ని కలిగి ఉండడంతో పాటు దాని ప్రయోజనాలను ఇక్కడి పిల్లల్లో 41 శాతం మంది తమ ఇబ్బందులను
గుర్తించేందుకు ఉన్నతస్థాయి సాంకేతికతను వినియోగించారు. సన్నిహితులతో పంచుకొని మద ్ద తు పొందగలుగుతున్నారు.

దీని భద్రత నిరూపితమవడంతో పాటు సార్స్‌-కోవ్‌-2 ఈ 21 దేశాల్లో 15-24 ఏండ్ల వయస్సు వారిలో 19 శాతం
ఉపజాతికి చెందిన బోవిన్‌ కరోనా వైరసుకు వ్యతిరేకంగా మంది కుంగుబాటు సమస్యను ఎదుర్కొంటున్నారు. భారత్‌లో ఇలాంటి
యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్‌ వారు 14 శాతం మంది ఉన్నారు. మానసిక సమస్యల పరిష్కారానికి
ప్రభావాలను కలిగి ఉందని స్థానిక గ్రాన్మా డైలీ నివేదించింది. పెద్ద ఎ త్తున మద్ద తు కావాల్సి ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా
ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యరంగానికి చేసే ఖర్చులో 2.1శాతం
పిల్లల్లో మానసిక సమస్యలు
మాత్రమే ఇందు కోసం కేటాయిస్తున్నాయి. కొన్ని పేద దేశాలు
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఒక్కో వ్యక్తి కోసం రూ.75 కంటే తక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు.
తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇంటికే పరిమితం అయినప్పటికీ.. కాగా, బాల్యంలో పౌష్టికాహార లోపం, హింసకు గురవడంలాంటి
మానసికంగా అన్ని వయస్సుల వారినీ క్రుంగదీసిందని అంశాలు మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి.

పసి హృదయాల్లో ప్రాణాలు తీసుకునే విధంగా మానసిక


రుగ్మతలు అధికమవుతున్నా యనీ, రెండు పదుల వయసుకు
S
ఇప్పటికే పలు సర్వేలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా
ప్రపంచవ్యాప్తంగా 29 శాతం మంది పిల ్ల ల కు కనీస
తిండి కరవైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 83 శాతం మంది
పిల్ల లు తమ ఆలనాపాలనా చూసేవారి చేతుల్లో హింసకు
K
మ ుం దే తీ వ్ర ని ర ్ణ య ం తీ సు కొ నే లా పు రి గొ ల్పుతోం ద ని
గురవుతున్నారు. 22 శాతం మంది పిల్లలు బాలకార్మికులుగా
తాజాగా యూనిసెఫ్‌ నివేదిక ఆందోళన వ్యక్త చేసింది.
కొ న సా గు తు న్నా రు . మా న సి క ఆ రో గ్యాని కి స మ గ్ర
'ది స్టేట్‌ఆఫ్‌ది వరల్డ్స్‌చిల్డన్
్ర స్‌-2021' పేరిట యూనిసెఫ్‌ వి ధా న ం అ వ స ర మ ుం ద ని యూ నిసె ఫ్ నొ క్కి చె ప ్ప ింది .
వెల్లడించిన నివేదిక వివరాల ప్రకారం.. ప్రపంచంలో యేటా 45,800
మంది 10-19 ఏండ్ల లోపు పిలలు
్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి
మరణం ముప్పును తగ్గించే ఏఎల్‌ఏ
A
11 నిమిషాలకు ఒకరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వీరిలో సోయాబీన్స్‌, నట్స్‌, మొక్కల నుంచి వచ్చే నూనెల్లోని ఉండే
ఆందోళనకర స్థాయిలో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆల్ఫా లినోలెనిక్‌ఆమ్లాన్ని (ఏఎల్‌ఏ) తీసుకోవడం వల్ల గుండె, రక్త
నాళాలకు సంబంధించిన వ్యాధుల కారణంగా మరణించే ముప్పు
రో జు రో జు కూ పె రు గు తు న ్న మా న సి క రు గ ్మ త ల
తగ్గుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏఎల్‌ఏ అనేది ఒమేగా-3
వల ్ల ప్రపంచ దేశాలు రూ.28.87 లక్షల కోట్ల విలువైన
పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లం. గుండె జబ్బుతో మరణాలను
మానవ వనరులను నష్టపోతునాయి. పశ్చిమ ఆసియా, ఉత్తర
తగ్గ ిం చడంలో ఈ పదార్థం పాత్రపై ఇప్పటివరకూ అస్పష ్ట త
ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌లో సమస్య తీవ్రత
నెలకొంది. దీన్ని తొలగించడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు..
అధికంగా ఉంది. 13 శాతం మంది 10-19 ఏండ్ల మధ్య
1991 నుంచి 2021 మధ్యలో సాగిన 41 అధ్యయనాలను
వయస్సు వారు మానసిగ రుగ్మతలను ఎదుర్కొంటున్నారు.
పరిశీలించారు. ఏఎల్‌ఏకు గుండె జబ్బులు, క్యాన్సర్‌తో సంభవించే
వీరిలో 8.9 కోట్ల మంది బాలురు కాగా 7.7 కోట్ల మంది మరణాలకు మధ్య సంబంధాన్ని విశ్లే షిం చారు. ఏఎల్‌ఏ వల ్ల
బాలికలు న్నారు. మానసిక సమస్యలున్న పిల్లల్లో 40 శాతం మంది మరణం ముప్పు దాదాపు 10 శాతం మేర తగ్గుతుందని తేల్చారు.
ఆందోళన, కుంగుబాటుతో బాధపడుతున్నారు. మిగిలిన వారిలో అయితే అధిక స్థా యి లో ఈ పదార్థా న్ ని తీసుకుంటే క్యాన్సర్‌
ఏకాగ్రత లోపించడం, హైపర్‌ యాక్టివిటీ, బైపోలార్‌, ఆహారం మరణాలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. దీన్ని
తీసుకోవడంలో సమస్యలు, ఆటిజం, మేధోపరమైన లోపాలు, నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు.
స్కిజోఫ్రినియా, ఇతర పర్సనాలిటీ డిజార ్డ ర్ స్‌ కనిపిస్తున్నాయి. ఆహారంలో రోజుకు ఒక గ్రాము మేర ఏఎల్‌ఏ పెరిగినా.. గుండె
స మ స ్య ల ను తో టి వా రి తో ప ం చు కొ ని వా రి జబ్బుతో మరణించే ముప్పు 5 శాతం తగ్గుతుందని చెప్పారు.

Team AKS www.aksias.com 8448449709 


66
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

10. రక్షణ
విధ్వంసక క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా భారత్‌-శ్రీలంక యుద్ధవిన్యాసాలు
రక్షణ సంపత్తిని మరింత బలోపేతం చేసుకునే చర్యలను ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరింత
ఉత్తర కొరియా కొనసాగిస్తూనే ఉంది. దేశంపై కొనసాగుతున్న మెరుగుపరచుకునేందుకు భారత్‌, శ్రీలంకలు 12 రోజుల
ఆంక్షలు, ప్రపంచ దేశాల ఆందోళనను పక్కనపెట్టి ఎడాపెడా పాటు భారీ సైనిక విన్యాసాలను నిర్వహించనున్నాయి. ‘మిత్ర
అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలు చేయడాన్ని పరిపాటిగా చేసుకున్న శక్తి’ పేరుతో జరిగే ఈ యుద్ధక్రీడలకు శ్రీలంకలోని అంపారా
అధినేత కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా వేదికవుతుంది. భారత సైన్యానికి చెందిన 120 మంది సిబ్బంది
తాజాగా సరికొత్త విమాన విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ఇందులో పాలుపంచుకుంటారని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
పరీక్షించింది. గత కొన్ని వారాల్లోనే ఇది నాలుగో పరీక్ష కావడం శ్రీలంక సైన్యం తరఫున దాదాపు వెయ్యి మంది పాల్గొంటారని
గమనార్హం. వివరించింది. 2019 ఏప్రిల్‌లో శ్రీలంకలో జరిగిన వరుస
బాంబు దాడుల్లో 300 మందికిపైగా చనిపోయిన సంగతి
నిజానికి ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం ఉత్తర
తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరులో మరింత

S
కొరియా బాలిస్టిక్క్షిపణుల ప్రయోగాన్ని చేపట్టకూడదు. కానీ
వీటిని తోసి రాజని ఉత్తర కొరియామిసైల్‌ను పరీక్షించింది. ఈ
పరీక్ష వెనక అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనంపొందే
వ్యూహం దాగి ఉందని భావిస్తున్నారు. ఉత్తర కొరియా ఏదో
సహకరించుకోవాలని భారత్‌, శ్రీలంక నిర్ణయించాయి.

అమెరికా యుద్దతంత్రంలో కొత్త వ్యూహాలు


K
కొత్త యుద్ధతంత్రాలకు నాందీ పలకడం.. కొత్త
విభిన్నమైనఅస్త్రాన్ని పరీక్షించి ఉంటుందని దక్షిణ కొరియా,
కూటమిలను ఏర్పాటు చేస్తూ ప్రపంచ పెద్దన్న తానేనని
జపాన్, అమెరికాభావిస్తున్నాయి.
చాటుకోవడంలో అమెరికా ఎప్పుడూ ముందే వుంటుంది.
సరిహద్దుల్లోకి కే9-వజ్ర హోవిట్జర్‌ ఈక్రమంలోనే తాజాగా ఓవైపు క్వాడ్ (క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ
డైలాగ్) పేరిట జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాతో ఓ కూటమిని
చైనాతోసరిహద్దు ఉద్రిక్త త ల వేళ తూర్పు లద్దాఖ్‌లో
A
బలోపేతం చేస్తున్న సంకేతాల్నిస్తోంది. ఈ నాలుగు దేశాల
అధునాతన ఆయుధాలను మోహరిస్తోందిభారత సైన్యం.
కూటమి...
ఇందులో భాగంగానే లద్దాఖ్‌లోని ఫార్వర్డ్‌
అమెరికా వ్యూహాలు అంత ఈజీగా అర్థం కావు. న్యూయార్క్
ఏరియాల్లోతొలిసారిగా కే9 - వజ్ర శతఘ్నులను మోహరించింది.
సిటీలోని రెండు టవర్లను అల్ ఖయిదా తీవ్రవాదులు కూల్చేసిన
స్వీయ చోదక సామర్థ్యం గల ఈకే9 - వజ్ర శతఘ్నులు.. 50
తరుణంలో మధ్యప్రాచ్యంలోని పలు దేశాలతోపాటు అఫ్గానిస్తాన్
కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలపైవిరుచుకుపడి
వంటి ఆసియా దేశాలను టార్గెట్ చేసిన అమెరికా.. ఆ తర్వాత
ధ్వంసం చేయగలవు. ఈ హోవిట్జర్‌లతో కూడిన మొత్తం
రెండు దశాబ్దాలపాటు అఫ్గానిస్తాన్‌లో ఉగ్రమూలాల ఏరివేత పేరు
రెజిమెంట్‌నువాస్తవాధీన రేఖ వెంబడి లద్దాఖ్‌ సెక్టార్‌లో
మీద పెత్తనం చెలాయించింది. ప్రపంచపటంలో ఎన్నో దేశాలలో
మోహరించారు.
చొరబడి.. అక్కడి ప్రభుత్వాల సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకంలో
ఈశతఘ్నులు అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లోనూ పడేసి మరీ తన పెత్తనాన్ని చెలాయించిన అమెరికా ఎన్నోసార్లు
పనిచేయగలవని సన్నాహాక పరీక్షల్లోరుజువైంది. ప్రస్తుతం కే9 అంతర్జాతీయ సమాజం ముందు విమర్శలను మూటగట్టుకుంది.
వజ్ర రెజిమెంట్ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం.లద్దాఖ్‌ వంటి అయితే తాజాగా అమెరికా వేస్తున్న అడుగులపై విశ్లేషకులు
సరిహద్దు ప్రాంతాల్లో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పలు రకాల అంఛనాలను తెరమీదికి తెస్తున్నారు. దీనికి ఇటీవల
కే9 వజ్ర హోవిట్జర్‌ను 2018లో సైన్యంలో ప్రవేశపెట్టారు. అమెరికా వేదికగా జరిగిన కొన్ని సమావేశాలు ఉప్పందించాయి.
మేక్‌ ఇన్‌ ఇండియాకార్యక్రమంలో భాగంగా ప్రముఖ సంస్థ ఎల్‌ కొత్త యుద్ధతంత్రాలకు నాందీ పలకడం.. కొత్త
అండ్‌ టీ వీటిని గుజరాత్‌లో తయారుచేసింది. ఈ శతఘ్ని 50 కూటమిలను ఏర్పాటు చేస్తూ ప్రపంచ పెద్దన్న తానేనని
టన్నులు బరువు ఉంటుంది. 47 కేజీల బాంబులనుపేల్చగలదు.

Team AKS www.aksias.com 8448449709 


67
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
చాటుకోవడంలో అమెరికా ఎప్పుడూ ముందే వుంటుంది. భావిస్తోంది.
ఈక్రమంలోనే తాజాగా ఓవైపు క్వాడ్ (క్వాడ్రిలాటరల్
ఇంకోవైపు మూడు దేశాలు.. ఆస్ట్రేలియా, యుకే. యుఎస్‌ల
సెక్యూరిటీ డైలాగ్) పేరిట జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాతో ఓ
కూటమిగా ఏర్పాటైన ఆకస్.. ద్వారా పసిఫిక్ ఓషియన్‌లో నిఘా
కూటమిని బలోపేతం చేస్తున్న సంకేతాల్నిస్తోంది. ఈ నాలుగు
పెంచేందుకుగాను ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే
దేశాల కూటమి పసిఫిక్ మహాసముద్రంపై చైనా పెత్తనాన్ని..
జలాంతర్గాములను నిర్మించే సాంకేతిక సమాచారాన్ని యుకే,
దురాక్రమణని అడ్డుకునేందుకు పని చేస్తుందని చెబుతున్నారు.
యుఎస్ అందిస్తాయి. అయితే… ఈ విషయంలో ఆస్ట్రేలియా
ఇంకోవైపు ఆకస్ పేరిట మూడు దేశాల కూటమిని ఏర్పాటు చేసి..
ఇదివరకే ఫ్రాన్స్ దేశంతో ఓ ఒప్పందాన్ని చేసుకుంది. ఇపుడు
కొన్ని యూరోపియన్ దేశాలకు ఇబ్బందికరమైన పరిణామాలకు
ఆకస్ పేరిట కొత్త కూటమి ఏర్పాటుతో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ పాత
తెరలేపింది అమెరికా. ఆకస్ అంటే.. ఆస్ట్రేలియా, యుకే, యుఎస్
ఒప్పందం అటకెక్కనున్నదని విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు.
అనే మూడు దేశాల సమాహారం. దీన్ని కూడా ఇండో పసిఫిక్
అయితే.. ఇక్కడే అమెరికా దీర్ఘకాల వ్యూహం కనిపిస్తోందని వారు
రీజియన్ లక్ష్యంగా పనిచేసే కూటమిగా సెప్టెంబర్ 15వ తేదీన
చెబుతున్నారు. ఈ కొత్త కూటమి ఏర్పాటు అసియా–పసిఫిక్‌
ప్రకటించారు. తాము వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి యుద్ధానికి ఓ
ఓషియన్ రిజీయన్‌లో భద్రత, శ్రేయస్సు కోసమని అమెరికా
జెన్యూన్ కారణం వుందని చాటుకోవడం అమెరికా నైజం. అయితే,
వాదిస్తోంది. దానికోసమే ఆకస్ అగ్రిమెంట్ అని అంటోంది. కానీ
తాజాగా రెండు కూటమిలను తెరమీదికి తెచ్చిన అమెరికా వెనుక
ఇదంతా అమెరికా ప్రచ్ఛన్న యుద్దానికి తెరలేపేందుకే చేస్తోందని

విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు.

S
పెద్ద వ్యూహమే వుందని అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించే

క్వాడ్ (ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా)


డ్రాగన్ కంట్రీ కొత్త వాదనను తెరమీదికి తెచ్చింది. మరికొందరు
విశ్లేషకుల అంఛనా ప్రకారం చూస్తే.. అసియా ఖండంపై పెత్తనం
చేసేందుకు భారత్, చైనాలను యుద్దంలోకి అమెరికా దింపుతోందని
K
కూటమి అయినా.. ఇప్పుడు కొత్తగా అమెరికా నాయకత్వంలో తెలుస్తోంది. రెండు దేశాలను యుద్దంలోకి దింపి.. వారిద్దరి మధ్య
ఏర్పడిన ఆకస్‌ (ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా) కూటమి మధ్యవర్తిత్వం నెరపడం ద్వారా తన పెత్తనాన్ని చాటుకునేందుకు
అయినా అమెరికన్‌ యుద్ధనీతిలో సరికొత్త వ్యూహాలేనని చెప్పాలి. అమెరికా యత్నిస్తోందని చైనా అనుకూల విశ్లేషకులు కథనాలు
అసియా–పసిఫిక్‌లో భద్రత, శ్రేయస్సు కోసమని ఎప్పటిలాగే రాస్తున్నారు. అయితే.. ఈ విశ్లేషకుల వాదనకు బలం
అమెరికా చెబుతున్నప్పటికి.. చైనా విస్తరణకు సాకుగా చూపెట్టి చేకూర్చేందుకు ఓ ప్రకటన తార్కాణంగా నిలుస్తోంది. 2011లో
A
కొత్త యుద్ధరంగాన్ని సిద్ధం చేస్తున్న పెద్దన్న వ్యూహంలో భాగమే ఆనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసియా పివోట్
ఈ డ్రామా అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత పథకాన్ని ప్రకటించడాన్ని వీరు ఉదాహరణగా చూపిస్తున్నారు.
కొన్ని సంవత్సరాలుగా క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ పేరిట
తాజాగా అకస్‌ కూటమి ఏర్పాటుతో చిరకాలంగా
పసిఫిక్ మహాసముద్రంలో పెద్దరికానికి అమెరికా ప్రయత్నాలు
కొనసాగుతున్న నాటో యుద్ధ కూటమిలోను.. ఈయూ
మొదలుపెట్టింది. అయితే.. చైనా పసిఫిక్ ఓషియన్‌లో కృత్రిమ
దేశాల్లో లుకలుకలు కూడా ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్‌ తన
దీవులను ఏర్పాటు చేస్తూ.. వాటిలో కొత్త జనావాసాలను ఏర్పాటు
రాయబారులను అమెరికా, ఆస్ట్రేలియాలనుంచి వెనకకు రప్పించి,
చేస్తూ.. అవి తమ సొంతమని చాటుకునేందుకు యత్నిస్తోంది.
ఇది అమెరికా వెన్నుపోటని తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది.
ఇండియా, చైనా బోర్డర్లో
‌ కృత్రిమ గ్రామాలను సృష్టిస్తూ మనకు
బ్రిటన్‌తో రక్షణశాఖ చర్చలను రద్దు చేసుకొంది. ఈ ఆకస్‌
ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న డ్రాగన్ కంట్రీ అదే తరహా
ఒప్పందం అసలు ఉద్దేశం భద్రతకు సంబంధించినది కానేకాదు,
వ్యూహాన్ని పసిఫిక్ మహాసముద్రంపై పెత్తనానికి అనుసరిస్తోంది.
అమెరికా యుద్ధ పరిశ్రమల కార్పొరేట్లకు లాభాలను ఆర్జించడం
పసిఫిక్ ఓషియన్ ద్వారా హిందూ మహాసముద్రంలోకి
కోసమేనని అంటున్నారు. ఆస్ట్రేలియాతో ఫ్రాన్స్‌ లోగడ 2016లో
జలాంతర్గాములను పంపుతున్న చైనాతో ఇటు మనకు, అటు
డీజిల్‌తో నడిపే 12 జలాంతర్గాములను 36 వేల 400 కోట్ల
ఆస్ట్రేలియా దేశానికి ఇబ్బంది వుండొచ్చు కానీ అమెరికాకు
డాలర్లతో ఎగుమతి చేయటానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఏ రకమైన ఇబ్బంది అనేదే ప్రశ్న. అమెరికా దగ్గర 8 వేలకు
తాజా ఆకస్‌ ఏర్పాటుతో ఫ్రాన్స్‌ ఒప్పందం చిత్తు కాగితంగా
పైచిలుకు అణ్వస్త్రాలున్నాయి. అదేసమయంలో చైనా దగ్గర 300
మారింది. ఈక్రమంలో మనదేశం ఎలాంటి అంతర్జాతీయ
న్యూక్లియర్ వెపన్స్ వున్నాయి. కానీ ఇటీవల కాలంలో చైనా తమ
వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
అణ్వస్త్ర సంపత్తిని గణనీయంగా పెంచుకుంటోందని అమెరికా

Team AKS www.aksias.com 8448449709 


68
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

11. అవార్డులు
ప్రపంచ శాంతి ఫొటో పురస్కారం విధులు నిర్వర్తిస్తున్నారు. శాంతి పరిరక్షణ నిమిత్తం ఆ దేశానికి
పెద్ద సంఖ్యలో బలగాలను పంపిన రెండో దేశంగా భారత్‌
బెంగళూరుకు చెందిన ఏడేళ్ల బాలికను ప్రతిష్ఠాత్మక
నిలిచింది. దీంతోపాటు యూఎన్‌ఎంఐఎస్‌ఎస్‌ కార్యాలయంలో
యునెస్కో గ్లోబల్‌ పీస్‌ ఫొటో అవార్డు వరించింది. ఈ
భారత్‌కు చెందిన 30 మంది పోలీసులు పనిచేస్తున్నారు.
ఘనతను సాధించిన చిన్నారి ఆద్యకు రూ. 85,569 నగదు
పురస్కారంతోపాటు.. ఆస్ట్రియా పార్లమెంట్‌ను సందర్శించే సత్య నాదెళ్లకు సీకే ప్రహ్లాద్ అవార్డు
అరుదైన అవకాశం లభించనుంది. ఈ అవార్డును అందుకున్న
మైక్రోసాఫ్ట్ సీఈఓ, భారత సంతతికి చెందిన సత్య
మొట్టమొదటి భారతీయురాలు ఆద్య కావడం గమనార్హం.
నాదెళ్లకు గ్లోబల్ బిజినెస్ సస్టెయినబిలిటీ లీడర్షిప్ విభాగంలో
హెబ్బాల్‌ ప్రాంతంలోని విద్యానికేతన్‌ పాఠశాలలో రెండో ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్ అవార్డ్ దక్కింది.
తరగతి చదువుతున్న ఆద్య.. తన తల్లి రోషిణి సెల్‌ఫోన్‌తో ఫొటోలు
భారతీయ అమెరికన్ అయిన ప్రహ్లాద్ గౌరవార్థం
తీసేది. ఫొటోగ్రఫీలో ఆద్యకు ఉన్న సృజనాత్మకతను గుర్తించిన

S
ఆమె తండ్రి.. వాటిని పలు ఫొటోగ్రఫీ పోటీలకు పంపించారు.
ఇందులో.. ‘శాంతి ఒడి’ అనే క్యాప్షన్‌తో తన అమ్మమ్మ ఒడిలో
తల్లి రోషిణి విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో ప్రపంచ శాంతి ఫొటో
2010లో కార్పొరేట్ ఈకో ఫోరమ్(సీఈఎఫ్) ఏర్పాటు చేసిన
ఈ అవార్డును అంతర్జాతీయ ప్రైవేటు రంగంలో పర్యావరణ హిత
కార్యక్రమాలను అసాధారణ రీతిలో, వినూత్నతతో నిర్వహిస్తూ,
దీర్ఘకాల వ్యాపార విజయాలను కలిగి ఉన్న వారికి ఇస్తుంటారు.
K
పురస్కారానికి ఎంపికైంది. కాగా.. ఐక్యరాజ్య సమితి అనుబంధ
నాదెళ్లతో పాటు మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్, వైస్ ఛైర్ బ్రాడ్ స్మిత్,
సంస్థ యునెస్కో ప్రతి సంవత్సరం ఆస్ట్రియా ప్రభుత్వంతో కలిసి ఈ
సీఎఓ అమీ హుడ్, చీఫ్ ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ లుకాస్ డొప్పలు
పురస్కారాన్ని అందిస్తోంది.
కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. 2030 కల్లా కర్బన రహిత
భారత శాంతి పరిరక్షకులకు ఐరాస పతకం సంస్థగా మైక్రోసాఫ్ట్ ను మార్చడం; 2050 కల్లా చరిత్రాత్మక
ఉద్గారాలన్నిటినీ తొలగించాలన్న లక్ష్యంతో కలిసికట్టుగా
A
దక్షిణ సూడాన్‌లోని ఐరాస మిషన్‌(యూఎన్‌ఎంఐఎస్‌ఎస్‌)
పనిచేస్తున్నందుకు ఈ ప్రఖ్యాత అవార్డు దక్కింది.
లో పనిచేస్తున్న 836 మంది భారత శాంతి పరిరక్షకులకు
ప్రతిష్ఠాత్మక ఐరాస పతకం లభించింది. ఆ దేశంలో విధులు వీరప్ప మొయిలీకి రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు
విజయవంతంగా నిర్వర్తించినందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డా.వీరప్ప మొయిలీని ఈ
మేరకు దక్షిణ సూడాన్‌లో ఐరాస మిషన్‌అధికారిక వెబ్‌సైట్‌లో ఓ
ఏడాది రాజీవ్ గాంధీ సద్భావన అవార్డుకు ఎంపిక చేసినట్లు రాజీవ్
ప్రకటన ఉంచారు.
గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ ఛైర్మన్, పీసీసీ సీనియర్
ప్రపంచంలోనే అత్యంత కొత్త దేశమైన దక్షిణ సూడాన్‌లో ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు. రాజకీయ కార్యక్రమాల్లో
శాంతి స్థాపనకు చేసిన గణనీయమైన కృషికిగాను భారత్‌ పాల్గొంటూనే సాహిత్య, సామాజిక రంగాల్లో చేస్తున్న సేవలకు
నుంచి వచ్చిన 836 మంది శాంతి పరిరక్షకులను ప్రతిష్ఠాత్మక గుర్తుగా ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఐరాస పతకంతో సత్కరించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ
కార్యక్రమానికి గౌరవ అతిథిగా దక్షిణ సూడాన్‌లోని భారత
రణ్ దీప్ గులేరియాకు లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు
రాయబారి విష్ణుశ్మర హాజరయ్యారు. ఎయిమ్స్ (దిల్లీ) డైరెక్టర్ రణ్ దీప్ గులేరియాకు
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు లాల్ బహదూర్ శాస్త్రి
ఆగస్ట్‌-2021కి అందుబాటులో ఉన్న గణాంకాల
జాతీయ అత్యుత్తమ సేవల అవార్డును అందజేసి సత్కరించారు.
ప్రకారం.. దక్షిణ సూడాన్‌లో మొత్తం 19,101 మంది శాంతి
ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ హాల్ లో
పరిరక్షకులు ఉన్నారు. మన దేశం నుంచి 2,389 సైనికులు
జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. కరోనా

Team AKS www.aksias.com 8448449709 


69
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
సమయంలో నెలకొన్న భయాందోళనలు పారద్రోలి ప్రజలను సహజ పరిశోధనల్లో కార్యకారణ సంబంధాల విశ్లేషణతో ఎలాంటి
చైతన్యపరచడంలో గులేరియా కీలక పాత్ర పోషించారంటూ నిర్ధారణలకు రావచ్చో వివరించిన జోష్వా యాంగ్రెస్ట్ (61),
వెంకయ్యనాయుడు ప్రశంసించారు. కరోనా పై పోరాటంలో గైడోఇంటెన్స్ (58) మనకు సరికొత్త మార్గదర్శనం చేశారని
మొదటివరుస యోధులను ముందుకు నడిపించడంలో ఆయన రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. వీరి విధానాలను ఇతర
కమాండర్ ఇన్ చీఫ్ పాత్రను పోషించారని కొనియాడారు. రంగాలకూ అనువర్తింపజేయవచ్చని తెలిపింది.

సుప్రసన్నాచార్యకు సాహితీ పురస్కారం సమాజంలో ఎదురయ్యే అనేక సమస్యలకు కార్యకారణ


సంబంధం ఉంటుంది. వలస విధానం... వేతనాలు, ఉపాధి
తెలంగాణ సారస్వత పరిషత్తు నెలకొల్పిన సాహితీ
అవకాశాలపై ఎంత ప్రభావం చూపుతుంది? దీర్ఘకాలం కొనసాగే
పురస్కారానికి విద్వత్ కవి, పండితుడు డా. కోవెల సుప్రసన్నాచార్య
చదువులు ఒక వ్యక్తి భవిష్యత్తు ఆదాయాన్ని ఏ మేరకు ప్రభావితం
ఎంపికయ్యారు. అవార్డును అక్టోబరు 13న పరిషత్తులోని
చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టం. ఎందుకంటే
డా.దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ప్రదానం
తులనాత్మకంగా పరిశీలించి చెప్పడానికి మన వద్ద ముందస్తు
చేయనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా
ఆధారాలు లేవు. వలస కార్మికులు తగ్గిపోతే, ఒక వ్యక్తి చదువును
హాజరై రూ.25వేల నగదు, జ్ఞాపికతో సుప్రసన్నాచార్యను
కొనసాగించకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు.
సత్కరిస్తారని పరిషత్తు ఓ ప్రకటనలో పేర్కొంది.

S
సంస్థ ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య రచించిన
‘డా.దేవులపల్లి రామానుజరావు’ గ్రంథాన్ని ఈ కార్యక్రమంలో
ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
అయితే, ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని అందుకోబోతున్న
ముగ్గురు ఆర్ధిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ ప్రశ్నలకు
సమాధానమిచ్చే మార్గాలను సూచించారు అని రాయల్ స్వీడిష్
K
అకాడమీ ప్రకటనలో వివరించింది.
నెల్లూరులోని వీఆర్ కళాశాలలో విద్యార్ధిగా ఉన్నప్పుడు తెలుగు
డేవిడ్ కార్డ్: 1956లో కెనడాలో జన్మించారు.
పాఠాలు బోధించిన విఖ్యాత కవి పోలూరి హనుమజ్జానకీరామశర్మ
అమెరికాలోని ప్రిస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ
పేరిట ఈ సాహితీ పురస్కారం నెలకొల్పారు.
(1983) చేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో
డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్ రెడ్డికి ఆర్యభట్ట పురస్కారం ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్.
A
డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డికి 2021 జోష్వాడి.యాంగ్రెస్ట్: అమెరికాలోని కొలంబస్లో 1960లో
ఏడాది ఆర్యభట్ట పురస్కారం లభించింది. బెంగళూరులోని జననం. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ (1989).
యూఆర్ఎస్సీలో ఆన్‌లైన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రస్తుతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్థికశాస్త్ర
పురస్కారాన్ని డాక్టర్ సతీశ్ రెడ్డికి ప్రదానం చేశారు. అంతరిక్ష ప్రొఫెసర్.
రంగంలో ఆయన చేసిన సేవలకు ఆస్ట్రోనాటిక్స్ సొసైటీ ఆఫ్
గైడో డబ్ల్యు.ఇంబెన్స్: 1963లో నెదర్లాండ్లో జన్మించారు.
ఇండియా (ఏఎస్ఏ) పురస్కారాన్ని అందించింది.
అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ (1991)
పూర్తి చేశారు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర
నోబెల్ పురస్కారాలు 2021
ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
ఆర్ధికశాస్త్రంలో ముగ్గురికి
ఫిలిప్పీన్స్, రష్యా పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్
సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సహజ
భావవ్యక్తీకరణ స్వేచ్చ కోసం కలం సాయంతో పోరు
పరిశోధనలతో వినూత్న పరిష్కార మార్గాలను సూచించిన
సాగించిన పాత్రికేయులు మరియా రెస్సా, దిమిత్రి మురాతోన్లు
ముగ్గురు ఆర్థికవేత్తలు 2021 సంవత్సరానికి ఆర్థికశాస్త్రంలో
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. విలేకరులు
ఇచ్చే నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వలస కార్మిక విపణి
నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు ఎదుర్కొనే దేశాల్లో
గురించి లోతైన పరిజ్ఞానాన్ని అందించిన డేవిడ్ కార్డ్ (65),
వీరు వాక్ స్వాతంత్ర్యం కోసం శ్రమించారని ఎంపిక కమిటీ

Team AKS www.aksias.com 8448449709 


70
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
కొనియాడింది. ప్రజాస్వామ్యం, పాత్రికేయ స్వేచ్చకు ఇబ్బందులు 1990లో నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్న నాటి
ఎదురవుతున్న తరుణంలో భావ వ్యక్తీకరణ హక్కు కోసం సోవియట్ యూనియన్ నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్.. తన
ధైర్యంగా నిలబడ్డ విలేకరులకు వీరు ప్రతినిధులని పేర్కొంది. బహుమతి మొత్తంలో కొంత భాగాన్ని ‘నవో, గజెటా’ సంస్థకు
శాంతిని పెంపొందించడానికి ఈ స్వేచ్చ చాలా ముఖ్యమని కార్యాలయ ఉపకరణాలు, కంప్యూటర్ల కొనుగోలుకు వెచ్చించారు.
తెలిపింది. మరియాది ఫిలిప్పీన్స్ కాగా దిమిత్రి స్వస్థలం రష్యా. ఈ
గతంలోనూ పాత్రికేయులకు నోబెల్ శాంతి బహుమతి
పాత్రికేయుల నోరు నొక్కేయడానికి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు
దక్కింది. 1907లో ఇటలీకి చెందిన ఎర్నెస్టోటియోడోరో
చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిలిప్పీనవాసి ఒకరు నోబెల్
మోనెటో, 1935లో జర్మనీకి చెందిన కార్ల్ వోను ఈ పురస్కారాలు
శాంతి బహుమతికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఈ
వరించాయి.
ఏడాది ఇప్పటివరకూ ప్రకటించిన నోబెల్ పురస్కారాల్లో చోటు
దక్కించుకున్న తొలి మహిళ మరియానే కావడం విశేషం. ఈ టాంజానియా రచయితకు సాహిత్యంలో నోబెల్
బహుమతి కింద దక్కే 11.4 లక్షల డాలర్లను విజేతలిద్దరికీ నిలువ నీడ కోల్పోయి పరాయి దేశాన్ని ఆశ్రయించే
సమానంగా పంచుతారు. భావవ్యక్తీకరణ, పత్రికా స్వేచ్చ శరణార్థుల వ్యధ, వలసపాలన మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు
లేకుంటే దేశాల మధ్య సోదరభావాన్ని పెంపొందించలేమని.. అద్భుత రీతిలో అక్షర రూపాన్ని ఇచ్చిన టాంజానియా రచయిత

పేర్కొన్నారు.
S
నిరాయుధీకరణ, మెరుగైన ప్రపంచ క్రమానుగతిని సాధించలేమని
నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రెయిస్ ఆండర్సన్
అబ్దుల్ రజాక్ గుర్నా (73)ను ఈ ఏడాది సాహిత్య విభాగంలో
నోబెల్ పురస్కారం వరించింది. “వలసవాద దుష్ప్రభావాలను
రాజీలేని విధంగా, కరుణాత్మకంగా ఆయన స్పృశించారు” అని
ఎంపిక కమిటీ ప్రశంసించింది. ఈ బహుమతి కింద ఆయనకు
K
మరియా: మరియా రెస్సా.. పరిశోధనాత్మక జర్నలిజం
కోసం 2012లో ‘రాప్లర్’ పేరుతో ఒక వార్తా వెబ్ సైట్ ను 11.4 లక్షల డాలర్లు అందుతాయి. 1986లో వోల్ సోయింకా
ప్రారంభించారు. అధికార ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఎన్నో తర్వాత ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నల్ల జాతి ఆఫ్రికగా
సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధ్యక్షుడు అబ్దుల్ గుర్తింపు పొందారు.
రోడ్రిగో డుటెర్తె తెచ్చిన వివాదాస్పద ‘యాంటీ డ్రగ్’ కార్యక్రమంపై భిన్న సంస్కృతులు, భౌగోళిక ఖండాల మధ్య ఉండే
A
ఆమె సాహసోపేతంగా విమర్శనాత్మక కథనాలు రాశారు. డ్రగ్ వైరుధ్యాల నేపథ్యంలో సాగే శరణార్థుల బతుకు పోరాటాన్ని
మాఫియా సభ్యులుగా పేర్కొంటూ వేల మందిని అంతమొందించిన అబ్దుల్ వెలుగులోకి తెచ్చారని నోబెల్ ఎంపిక కమిటీ ‘స్వీడిష్
తీరును వెలుగులోకి తెచ్చారు. అకాడమీ’ తెలిపింది. . వలసపాలన అనంతర కాల రచయితల్లో
దిమిత్రి: 1993లో రష్యాలో ప్రారంభమైన ‘నవోయా అబ్దుల్ అత్యంత ప్రముఖుడని పురస్కార కమిటీ ఛైర్మన్ ఆండర్స్
గజెటా’ దినపత్రిక వ్యవస్థాపకుల్లో దిమిత్రి మురాతోవ్ ఒకరు. ఆల్సన్ తెలిపారు. “అనేకమంది పాఠకులకు తెలియని మరో
ఇది.. రష్యాలో అత్యంత స్వతంత్ర పత్రిక. వాస్తవ ఆధారిత ఆఫ్రికా’ను అత్యంత స్పష్టంగా తన రచనల్లో సాక్షాత్కరింప చేశారు.
పాత్రికేయం, వృత్తిపరమైన నిబద్ధతను చాటింది. దేశంలో పోర్చుగీసు నుంచి బ్రిటిషు వరకూ వివిధ దేశాల వలసపాలనలో
పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక బానిసత్వంతో మగ్గిన తీరును ఆయన ఆవిష్కరించారు” అని
అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కొనియాడారు.
కథనాలను ‘నవో, గజెటా’ ప్రచురించింది. దీంతో ఎన్నోసార్లు ఆఫ్రికా ఖండంలోని టాంజానియాకు చేరువలో హిందూ
ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు మహాసముద్రంలో ఉన్న జాంజిబార్ అనే దీవిలో 1948లో అబ్దుల్
చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. చెచెన్యాలో జన్మించారు. అక్కడ అశాంతి ప్రజ్వరిల్లడంతో ఆయన 1968లో
రష్యా సాగించిన పోరుపై కథనాలు రాసిన అన్నా పొలిటికోవ్స్క బ్రిటనకు వలస వెళ్లారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు.
యా కూడా వీరిలో ఉన్నారు. అయినప్పటికీ మురాతోవ్ వెనకడుగు కెంట్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా చేరారు.
వేయకుండా తన సిద్ధాంతాలను కొనసాగిస్తూ వచ్చారు. మీడియా ‘వలసపాలన అనంతర సాహిత్యాన్ని’ బోధించారు. ఇటీవలే
స్వేచ్చ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు.

Team AKS www.aksias.com 8448449709 


71
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
పదవీ విరమణ పొందారు. ఆయన 10 నవలలను రచించారు. అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్ అనే ఈ నూతన విధానం
ఇందులో ‘పారడైజ్’, “డిజర్షన్’ కూడా ఉన్నాయి. పారడైజ్ ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అత్యంత
నవలను 1994లో ప్రచురించారు. 20వ శతాబ్దం ఆరంభంలో సులభమైన, తక్కువ వ్యయంతో కూడిన ఈ ప్రక్రియ నూతన
టాంజానియాలో పెరిగిన ఒక బాలుడి కథను ఇందులో ఔషధాల తయారీ, ప్రత్యేక రసాయనాల ఉత్పత్తికి ఎంతో
వర్ణించారు. ఇది ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ కు తుది రౌండ్ వరకూ ఉపయోగపడుతుంది. ఆహార ఉత్పత్తుల్లో రుచులను పెంపొందించే
పోటీ పడింది. ఇంకా, ‘మెమరీ ఆఫ్ డిపార్చర్’, ‘పిలిగ్రిమ్స్ వే’, విధానాలకూ దోహదపడుతోంది” అని నోబెల్ కమిటీ
‘బై ద సీ’ వంటి రచనలు చేశారు. ఆయన మాతృభాష స్వహిలి. వివరించింది. వాహనాలు విడుదల చేసే ఇంధన కాలుష్యాల
రచనలు మాత్రం ఆంగ్లంలో సాగాయి. ఆఫ్రికాలో జన్మించిన తీవ్రతను తగ్గించేందుకూ నూతన పక్రియ తోడ్పడుతోందని
రచయిత ఒకరికి నోబెల్ రావడం ఇది ఆరోసారి. నిపుణులు తెలిపారు. నోబెల్ బహుమతి కింద ఇద్దరు రసాయన

పర్యావరణ హితంగా మార్చిన శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రవేత్తలు బంగారు పతకంతో పాటు 11లక్షల అమెరికన్
డాలర్లను అందుకోనున్నారు.
శాస్త్రంలో నోబెల్
మానవజాతి మనుగడకు ఉపకరించే అద్భుత ప్రక్రియను ‘సంక్లిష్ట వ్యవస్థ’ల గుట్టువిప్పిన శాస్త్రవేత్తలకు భౌతిక

S
ఆవిష్కరించిన ఇద్దరు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో ఇచ్చే
నోబెల్ బహుమతికి ఎన్నికయ్యారు. జర్మనీకి చెందిన బెంజమిన్
లిస్ట్, స్కాట్లాండకు చెందిన డేవిడ్ మెక్మిలన్ సంయుక్తంగా ఈ
పురస్కారాన్ని అందుకోనున్నారు. పరమాణువుల అమరికను
శాస్త్రంలో నోబెల్
ప్రకృతిలో గందరగోళంతో కూడిన, యాదృచ్చికంగా
జరిగే సంక్లిష్ట వ్యవస్థలపై అద్భుత పరిశోధనలు సాగించిన
K
ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్
సరికొత్త మార్గంలో అభివృద్ధిపరిచే ‘అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్’
పురస్కారం వరించింది. వీరి కృషి వల్ల వాతావరణ సంబంధ
అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు గాను వీరిద్దరినీ అవార్డుకు
అంశాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, కచ్చితత్వంతో
ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ
ముందస్తు అంచనాలు వేయడానికి మార్గం సుగమమైంది. అలాగే
జనరల్ గొరాన్ హాన్సన్ వెల్లడించారు.
సంక్లిష్ట భౌతిక వ్యవస్థల గురించి అవగాహన పెరిగింది. సుకురో
A
బెంజమిన్ లిస్ట్, మెక్మిలన్ విడివిడిగా నూతన కెటాలసిస్
మనాబె (90), క్లాస్ హాజల్మా న్ (89), జార్జియో పారిసి (73)
ప్రక్రియను 2000 సంవత్సరంలో కనుగొన్నారని నోబెల్ కమిటీ
లకు ఈ గౌరవం దక్కింది. బహుమతి కింద దక్కే 11 లక్షల
తెలిపింది. వీరి ఆవిష్కరణ రసాయన శాస్త్రాన్ని పర్యావరణ
డాలర్ల నగదును ఈ ముగ్గురికి పంచుతారు. అందులో సగ భాగం
హితంగా మార్చిందని ప్రశంసించింది. “పరమాణువులను
సుకురో, క్లాస్లకు అందుతుంది. మిగతా సగభాగం జార్జియోకు
ఒక ప్రత్యేక క్రమంలో అనుసంధానం చేసి అణువులను
దక్కుతుంది.
రూపొందించడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకు చాలా
సమయం పడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థల్లో యాదృచ్చికత ఉంటుంది.
2000 సంవత్సరం ప్రారంభం వరకు రసాయన శాస్త్రవేత్తలు ఒక క్రమపద్ధతి ఉండదు. వాటిని అర్ధం చేసుకోవడం కష్టం.
లోహ ఉత్ప్రేరకాలు లేదా ఎంజైమ్ ను ఉపయోగించారు. లోహ అలాంటి ప్రక్రియలను వివరించడానికి, వాటి దీర్ఘకాల
ఉత్ప్రేరకాలను ఉపయోగించినప్పుడు పర్యావరణానికి హాని వ్యవహారశైలిని ముందుగా ఊహించడానికి దోహదపడే
కలిగించే విషపూరితాలు వెలువడుతుంటాయి. అయితే, మ్యాక్స్ కొత్త విధానాలను కనుగొన్నందుకు ఈ ముగ్గురిని నోబెల్
ప్లాంక్ ఇన్స్టిట్యూట్లో బెంజమిన్ లిస్ట్, ప్రిన్ విశ్వవిద్యాలయంలో బహుమతికి ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది. కార్బన్ డై
డేవిడ్ మెక్ మిలన్ పరమాణువులను వినియోగించి ఎలాంటి ఆక్సైడ్ పెరిగితే.. గాల్లో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి పెరిగితే భూ
దుష్ప్రభావాలు లేకుండానే కావాల్సిన ఫలితాన్ని సాధించే మూడో ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయన్నది సుకురో
విధానాన్ని కనుగొన్నారు. ప్రయోగపూర్వకంగా రుజువు చేశారు. 1960లలో ఆయన
భూవాతావరణానికి సంబంధించిన భౌతిక మోడళ్ల అభివృద్ధి

Team AKS www.aksias.com 8448449709 


72
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
ప్రక్రియకు నేతృత్వం వహించారు. రేడియేషన్ సమతౌల్యం అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్లకు
గాలి కదలికల మధ్య చర్యలను తొలిసారిగా పరిశోధించారు. సంయుక్తంగా ఈ బహుమతిని అందజేయనున్నట్లు నోబెల్ కమిటీ
ఆయన కృషి వల్ల ప్రస్తుత వాతావరణ నమూనాలకు పునాదులు ప్రకటించింది. వీరి పరిశోధనల ఫలితాలు..నొప్పి నివారణ,
పడ్డాయి. సుకురో.. జపాన్లోని షింగులో జన్మించారు. ప్రస్తుతం హృద్రోగ సంబంధిత చికిత్సల తీరును మార్చివేసే అవకాశం
ఆయన అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో సీనియర్ ఉందని కమిటీ సెక్రెటరీ జనరల్ థామస్ పెర్ల్ మన్ తెలిపారు.
వాతావరణ శాస్త్రవేత్తగా ఉన్నారు. రుజువు చేసిన నమూనా ప్రకృతిలోని రహస్యాలను ఛేదించేందుకు వీరి ఆవిష్కరణలు
క్లాస్ హాజల్ మన్.. ఒక నమూనాను సృష్టించారు. శీతోష్ణస్థితి దోహదపడతాయన్నారు. మనిషి మనుగడలో కీలకమైన, లోతైన
మారుతున్నప్పటికీ వాతావరణ నమూనాలు ఎందుకు ఆవిష్కరణలుగానూ ఇవి నిలుస్తాయని ప్రశంసించారు.
నమ్మశక్యంగా ఉంటున్నాయన్నది ఇది వివరించింది. ప్రకృతి
న్యూయార్క్ లో జన్మించిన డేవిడ్ జూలియస్ (65) శాన్
సిద్ధమైన పోకడలు, మానవ చర్యల వల్ల వాతావరణంపై పడే ముద్ర
ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆచార్యునిగా
తాలుకు సంకేతాలను గుర్తించే విధానాలనూ ఆయన అభివృద్ధి
పనిచేస్తున్నారు. లెబనాన్లో జన్మించిన ఆర్డెమ్ పటాపౌటియన్
చేశారు. మనుషుల చర్యలతో వెలువడుతున్న కార్బన్ డై ఆక్సైడ్
(54) ప్రస్తుతం కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ కేంద్రంలో
వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని రుజువు

S
చేయడానికి క్లాస్ విధానాలు దోహదపడ్డాయి. ఆయన జర్మనీలోని
హాంబర్గ్ లో జన్మించారు. అదే నగరంలోని మాక్స్ ప్లాంక్ ఇన్
స్టిట్యూట్ ఫర్ మెటీరియాలజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
ఆచార్యునిగా ఉన్నారు. వీరిద్దరూ విడివిడిగా జరిపిన పరిశోధనల్లో
ఇంద్రియానుభూతులను శరీరం ఎలా గ్రహించగలుతోంది అన్నది
ఆవిష్కరించారు. భౌతిక స్పర్శలను శరీరంలోని నాడీవ్యవస్థ..
విద్యుత్ సందేశాలుగా ఎలా మార్చుతుందనే రహస్యాన్ని
K
నిగూఢ పోకడల ఆవిష్కర్త జార్జియో ఒక క్రమ పద్ధతి లోపించిన
విశ్లేషించారు. మిరపకాయలు, మిరియాలు తిన్నప్పుడు మంట
పదార్ధాలు, యాదృచ్చిక ప్రక్రియలకు సంబంధించిన సిద్ధాంతంపై
పుట్టిన అనుభూతి ఎందుకు కలుగుతుందో డేవిడ్ జూలియస్
జార్జియో, 1980లలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేశారు. సంక్లిష్ట
శోధించారు. మిరపకాయలో మంటను పుట్టించే కాప్సాయిసిన్
పదార్థాల్లోని నిగూఢ పోకడలను గుర్తించారు. గణిత, జీవ,
అనే క్రియాశీల రసాయనంపై ప్రయోగాలు నిర్వహించారు.
నాడీ శాస్త్రాలు, మెషీన్ లెర్నింగ్ వంటి విభిన్న రంగాల్లో సంక్లిష్ట
A
మనిషి శరీరంలో కాప్సాయిసిన్ అనే పదార్ధానికి స్పందించే ప్రత్యేక
వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పించిన భౌతిక,
రకం(టీఆర్‌పీవీ1) జన్యు కణం ఉన్నట్లు కనుగొన్నారు. మంటకు,
గణిత నమూనాను నిర్మించారు. జార్జియో.. ఇటలీలోని రోమ్
నొప్పికి కారణమైన ఉష్ణోగ్రతకు కూడా ఇది స్పందిస్తుందని
లో జన్మించారు. అక్కడి సాపియోంజా విశ్వవిద్యాలయంలో
వెల్లడైంది.
ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
కృత్రిమ పీడనం ద్వారా కలిగించే ఒత్తిడిని, దానిలోని
ఇంద్రియాల రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలకు వైద్య వ్యత్యాసాలను, స్పర్శలోని తేడాలను నాడీవ్యవస్థ ద్వారా కణాలు
నోబెల్ బహుమతి ఎలా గ్రహిస్తున్నాయనే విషయాన్ని ఆర్డెమ్ పటాపౌటియన్
శోధించారు. చలి లేదా చల్లదనానికి స్పందించే గ్రాహక కణ ,
మనుషులకు రంగు, రుచి, వాసన, స్పర్శ, ధ్వని, వేడి,
పదార్థం (టీఆర్‌పీఎం8)ను కనుగొన్నారు. వివిధ స్థాయిల్లోని
చల్లదనం వంటి అనుభూతులు, వాటిలోని తేడాలు ఎలా
ఉష్ణోగ్రతల వద్ద టీఆర్పీ వీ1, టీఆర్‌పీఎం8 కణ పదార్థాలు
తెలుస్తున్నాయి? కళ్లు, చెవులు, ముక్కు, నోరు, చర్మం వంటి
క్రియాశీలమవుతున్న విషయాన్ని గుర్తించారు. డేవిడ్ జూలియస్,
పంచేంద్రియాల ద్వారా మెదడుకు ఆయా సంకేతాలు ఎలా
ఆర్డెమ్ పటాపౌటియన్ పరిశోధనలు శరీర ధర్మశాస్త్ర అధ్యయనంలో
చేరుతున్నాయి? ఎంతో కాలం అంతుచిక్కుకుండా ఉన్న ఈ
ఎన్నో కొత్త అంశాలను తెలుసుకునేందుకు కారణమయ్యాయి.
రహస్యాలను ఛేదించిన ఇద్దరు శాస్త్రవేత్తలు వైద్యశాస్త్రంలో ఇచ్చే
నోబెల్ పురస్కారంలో భాగంగా బంగారు పతకంతో పాటు 11
ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి ఈ ఏడాది ఎంపికయ్యారు.
లక్షల డాలర్ల నగదును డేవిడ్-ఆర్డెమ్ కు అందజేస్తారు. ఈ ఇద్దరు

Team AKS www.aksias.com 8448449709 


73
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
శాస్త్రవేత్తలు న్యూరో సైన్స్ విభాగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆంధ్రప్రదేశ్ కు ఉత్తమ పర్యాటక విధానం అవార్డు
కాబ్స్ అవార్డుకూ గతేడాది ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ టూర్స్, ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర
తెలుగు రాష్ట్రాల అధికారులకు 10 కేంద్ర హోంమంత్రి అవార్డులు ప్రభుత్వానికి ఉత్తమ పర్యాటక విధానం కింద అవార్డును
ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన వర్చువల్
కేసుల దర్యాపులో చక్కని ప్రతిభ కనబరిచినందుకు
సమావేశంలో రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్
దేశవ్యాప్తంగా 152 మంది పోలీసు అధికారులకు కేంద్ర
భార్గవ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక విధానంపై రాష్ట్రానికి
హోంశాఖ “యూనియన్ హోం మినిస్టర్ మెడల్ ఫర్ ఎక్స్టెన్స్
చెందిన టూర్స్, ట్రావెల్స్ అసోసియేషన్ అవార్డు ప్రకటించింది.
ఇన్ ఇన్వెస్టిగేషన్ - 2021” అవార్డు ప్రకటించింది. ఇందులో
ఆంధ్రప్రదేశ్ నుంచి అయిదుగురు, సామినేని అంథోనీరాజ్, ‘పుట్టపాక తేలియా రుమాల్’ చీరకు కేంద్ర పురస్కారం
బండారు సురేష్ బాబు, తమ్మిశెట్టి మధు(ఇన్స్ పెక్టర్లు), కిల్లాని పుట్టపాక ‘తేలియా రుమాల్ డబుల్ ఇక్కత్ చీర’కు
వీవీఎన్ వరప్రసాద్, కమరచేటి తిరుమల రవి మనోహరాచారి(సబ్ జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా
డివిజినల్ పోలీస్ ఆఫీసర్లు) ఉన్నారు. తెలంగాణ నుంచి నాయిని పుట్టపాకకు చెందిన చేనేత కళాకారుడు కొలను పెద్దవెంకయ్య,
భుజంగరావు(ఏసీపీ), అలిగటి మధుసూధన్ (డీఎస్పీ), న్యాతవాడ ఆయన కుమారుడు రవీందర్ పది నెలలు శ్రమించి మగ్గంపై

నేనావత్ నగేష్ (ఎస్ఏ) ఉన్నారు.

S
శ్యామ్ ప్రసాద్ రావు (ఏసీపీ), గుడ్డేటి శ్యాంసుందర్(డీఎస్పీ),

భారత్ సంస్థ ‘లైఫ్’కు అంతర్జాతీయ పురస్కారం


నేసిన ఈ చీర జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది.
రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయుల్లో మూడుదశల్లో నిపుణుల
బృందాలు పరిశీలించి, వడపోత అనంతరం రూపొందించిన
K
జాబితాలో స్థానం దక్కించుకుంది.
నోబెల్ పురస్కారంతో సమానమైనదిగా భావించే
చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో 2018
‘రైట్ లైవ్లీహుడ్ అవార్డు’కు భారత్ లో పర్యావరణ పరిరక్షణకు
ఏడాదిగాను 18 మందిని చేనేత కళాకారుల విభాగంలో
కృషి చేస్తున్న ‘లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్
ఎంపిక చేసింది. వారిలో తెలంగాణ నుంచి పుట్టపాకకు చెందిన
ఎన్విరాన్మెంట్ (లైఫ్)’ సంస్థ మరో ముగ్గురితో కలిసి ఎంపికైనట్లు తండ్రీకుమారులు ఉన్నారు. తేలియా రుమాల్ చీర తయారీకి
A
స్వీడన్‌కు చెందిన రైట్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ ప్రకటించింది. నాణ్యమైన పత్తితో తయారైన నూలు ఉపయోగిస్తారు. కరక్కాయ
అంతర్జాతీయంగా సంస్థలు, వ్యక్తులకు ఇచ్చే ఈ అవార్డును పొడి తదితర ప్రకృతిసిద్ధ పదార్ధాలతో దానిని శుద్ధి చేస్తారు. ‘డబుల్
పంచుకుంటున్న మిగతా ముగ్గురిలో కెనడాకు చెందిన స్వదేశీ ఇక్కత్’ అని వ్యవహరించే ‘టై అండ్ డ్రై’ పద్ధతిలో డిజైన్లు, కొన్ని
హక్కుల ప్రచారకర్త ఫ్రెడా హ్యూసన్, బాలికలపై లైంగిక హింసకు చిహ్నాలను ఎంపిక చేసుకుని గ్రాఫ్ తయారు చేస్తారు. డిజైన్లు నలు
వ్యతిరేకంగా పోరాడుతున్న కామెరూన్ కు చెందిన మార్డ్ వాన్ డౌ, చదరపు గడుల్లో ఇమిడేలా ఏడు గజాల చీర పొడవునా రావడానికి
రష్యన్ పర్యావరణ ప్రచారకర్త వ్లాదిమిర్ స్లివ్యక్లు ఉన్నారు. 135 పాయలతో చిటికి తయారు చేస్తారు. అంగుళానికి 72
1980లో స్వీడిష్ - జర్మన్ వితరణశీలి జాకోబ్ వోన్ పోగులు వచ్చేలా చూస్తారు. ఇది ధరిస్తే శరీరానికి వేసవిలో

ఉయెకుల్ ఈ అవార్డును స్థాపించారు. విజేతలకు స్వీడన్ చల్లదనం, శీతాకాలంలో వెచ్చదనం ఇస్తుంది.

కరెన్సీలో 1 మిలియన్ క్రొనోర్ (దాదాపు రూ.85.75 లక్షలు) జాతీయ సేవా పథకం అవార్డులు
నగదు అందిస్తారు. ఈ మేరకు డిసెంబరు 1న వర్చువల్ గా
ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాములపాటి అశోక్ రెడ్డి,
అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అవార్డుకు
దనియాల సాయిలకు జాతీయ సేవా పథకం (నేషనల్ సర్వీస్
గాను 2021లో 89 దేశాల నుంచి వచ్చిన 206 నామినీలను
స్కీం) 2019-20 అవార్డులు దక్కాయి. వీడియో కాన్ఫరెన్స్
పరిశీలించినట్లు ఫౌండేషన్ తెలిపింది. భారత్ లో లైఫ్ సంస్థను
ద్వారా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,
2005లో న్యాయవాదులు రిత్విక్ దత్తా, రాహుల్ చౌధరీలు
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్
స్థాపించారు.
ఠాకూర్ వీరిని అభినందించారు.

Team AKS www.aksias.com 8448449709 


74
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఎన్ఎస్ఎస్ సరస్వతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు
ప్రోగ్రాం ఆఫీసర్ పాములపాటి అశోక్ రెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ - 2020తో సత్కరించింది. వర్చువల్ గా జరిగిన కార్యక్రమంలో
పరిధిలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజి ఎస్ఎస్ఎస్ వాలంటీర్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈ అవార్డును బ్రిగేడియర్ సరస్వతికి
దనియాల సాయి ఉన్నారు. గుంటూరు జిల్లా నిడమర్రుకు చెందిన ప్రదానం చేశారు. ఇది దేశంలోని నర్సులకు ఇచ్చే అత్యున్నత
అశోక్ రెడ్డి నేతృత్వంలో ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఎన్ఎస్ఎస్ అవార్డు. తమ వృత్తిలో ప్రదర్శించిన నిబద్ధత, అంకితభావానికి
వాలంటీర్లు నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక మెచ్చి ఈ అవార్డును ఇస్తారు. వేల ప్రాణాలు కాపాడి, ప్రస్తుతం
క్యాంపులు నిర్వహించి 5,590 మొక్కలు నాటారు. రక్తదాన మిలిటరీ నర్సింగ్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా బ్రిగేడియర్
శిబిరాల ద్వారా 1,453 యూనిట్ల రక్తం సేకరించారు. పలు సరస్వతి సేవలందిస్తున్నారు.
ఆరోగ్య క్యాంపులు నిర్వహించారు. ఈయన సేవలను గుర్తించి
సరస్వతి 1983 డిసెంబరు 28న మిలిటరీ నర్సింగ్ సర్వీస్లో
కేంద్ర యువజన వ్యవహారాల శాఖ 2019-20 సంవత్సరానికి
చేరారు. మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించారు. ఆపరేషన్
జాతీయ సేవా పథకం అవార్డుతో పాటు రూ.1.50లక్షల నగదు
థియేటర్ నర్సుగా పనిచేశారు. 3 వేలకు పైగా అత్యవసర సర్జరీలలో
బహుమతి ప్రదానం చేసి గౌరవించింది.
పాల్గొని అనేక ప్రాణాలను కాపాడారు. దీంతో పాటు అనేక మంది
విశాఖపట్నానికి చెందిన దనియాల సాయి.. రక్తదాన రోగులకు సేవలందించారు. గుండెపోటు సర్జరీల కోసం “ప్

S
శిబిరాలు, వైద్య ఆరోగ్య శిబిరాల నిర్వహణ, నీటి సంరక్షణ,
అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ, ఎయిడ్స్ పై అవగాహన,
ప్సపోలియో కార్యక్రమాలకు చేయూతనందించారు. పలు జాతీయ
కిట్లు, పేషంట్ టీచింగ్ మెటీరియల్‌ను రూపొందించారు. దేశ,
విదేశాల్లో నిర్వహించిన ఫోరంలలో భారత్ తరఫున ప్రాతినిధ్యం
వహించారు.
K
సమగ్రతా శిబిరాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, యువజన
బ్రిగేడియర్ సరస్వతి, ఎంఎస్ఎస్ తరఫున వివిధ
ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. సామాజిక సేవ చేసినందుకు
కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు
జాతీయ అవార్డుతో పాటు, రూ.లక్ష నగదు బహుమతి అందించి
కనీస చికిత్స చేసుకునేలా వెయ్యి మందికి పైగా సైనికులు, వారి
సత్కరించింది.
కుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఐరాస శాంతి పరిరక్షక
‘గిరి’ చేనేతలకు జాతీయ అవార్డులు దళాలు నిర్వహించే ఆస్పత్రులలోనూ పనిచేశారు.
A
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైనికులకు, వారి కుటుంబాలకు బ్రిగేడియర్ సరస్వతి
వెంకటగిరి చేనేతలకు మరోసారి జాతీయ పురస్కారాలు దక్కాయి. అందించిన అసమాన సేవలకు గుర్తుగా, 2005లో జనరల్
2018, 2019 సంవత్సరాలకుగాను కేంద్ర ప్రభుత్వం చేనేత జౌళి ఆఫీస్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంస అవార్డును అందుకున్నారు.
శాఖ అవార్డులను ప్రకటించింది. వీటిల్లో 2018 సంవత్సరానికి 2007లో ఐరాస మెడల్, 2015లో చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్
గాను వెంకటగిరికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత కూనా కమెండేషన్‌ను స్వీకరించారు.
మల్లికార్జున్ సంత్ కబీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. అదే
శిఖామణికి పరుచూరి రాజారామ్ సాహితీ పురస్కారం
ఏడాదికిగాను పట్నం శేఖర్ కు జాతీయ మెరిట్ అవార్డు
అరసం నేత డాక్టర్ పరుచూరి రాజారామ్ పురస్కారాన్ని
ప్రకటించింది. ఇతడు ద్రౌపదీ స్వయం వరం, మత్స్య ఛేదనాన్ని
2021 సంవత్సరానికి సాహితీవేత్త, కవి, సంపాదకులు శిఖామణికి
చేనేత వాల్ హ్యం, నేశారు. ఈ కళను గుర్తించి పురస్కారానికి
అందజేస్తున్నట్లు అరసం గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి
ఎంపిక చేసింది. 2019కి పట్నం సుబ్రమణ్యంకు జాతీయ మెరిట్
కోసూరి రవికుమార్ తెలిపారు. పురస్కార ఉత్సవాన్ని సెప్టెంబరు
అవార్డును ప్రకటించింది. ఇతడు జైశ్రీరామ్ పర్ణశాల డిజైనను
23న హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని, తెలుగు విశ్వవిద్యాలయం
ఆరు మీటర్ల చీరపై నేశారు.
పూర్వ ఉపకులపతి, అరసం నేత ప్రొఫెసర్ ఎస్.వి.సత్యనారాయణ
తెలుగు మహిళకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డు పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన బ్రిగేడియర్

Team AKS www.aksias.com 8448449709 


75
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్
నవంబర్ 2021

Free BookLet Telugu


UPSC / APPSC / TSPSC
Coaching & Test Series
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

12. తెలంగాణ
ఈ - ఓటింగ్ సఫలం వ్యవసాయ అనుబంధ రంగాల్లో 18.5 శాతం వృద్ధి
నమోదు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో జాతీయ స్థాయిలో 6.6
దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు
శాతం వృద్ధి రేటు ఉండగా తెలంగాణ 18.5 శాతంతో ముందుంది.
వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా
చేపట్టిన ఈ - ఓటింగ్ ఖమ్మం నగరంలో విజయవంతంగా 2015-16 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకూ సగటు
ముగిసింది. మొబైల్ యాప్ ద్వారా నమూనా ఓటు హక్కు వృద్ధిరేటు తెలంగాణలో 11.7 శాతం ఉండగా జాతీయస్థాయిలో
వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. మొత్తం 55.56 ఇది 8.1 శాతం మాత్రమే.
శాతం పోలింగ్ నమోదైంది. జీఎస్డీపీ వృద్ధి రేటులో దేశంలో తెలంగాణ మూడోస్థానంలో
మొ బై ల్ యా ప్లో తె లు గు , హిందీ లో వి వ రా లు ఉంది.
పొందుపరిచారు. ఆల్ఫా, బీటా, గామా, నోటా పేర్లు, వాటి పక్కనే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి జీఎస్డీపీ 93.8 శాతం
గుర్తులు ఉండేలా బ్యాలెట్ పొందుపరిచారు. చిన్నపాటి సమస్యలు

S
మినహా అంతా సజావుగానే సాగింది. యాప్ ఓపెన్ చేశాక కేవలం
రెండు మూడు నిమిషాల్లోనే ఓటింగ్ ప్రక్రియ అంతా పూర్తయింది.
పెరిగింది. ఈ అంశంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో
ఉంది.

2014-15 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకూ దేశ


K
దేవాదుల జల సొరంగం పనులు పూర్తి జీడీపీలో 28.4 శాతం వృద్ధి రేటు ఉండగా తెలంగాణ జిఎస్టిపీ

దేవాదుల జల సొరంగం పనులు పూర్తయ్యాయి. 49.06 వృద్ధి రేటు 54.8 శాతం ఉంది.

కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం ఆసియాలోనే అతి పెద ్ద రాష్ట్ర ఆవిర్భావం సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ
హైడ్రాలిక్ టన్నెల్ గా ఇంజినీర్లు చెబుతున్నారు. 2008లో పనులు వాటా 4 శాతం ఉండగా ఏడేళ్లలో ఇది 5 శాతానికి పెరిగింది.
ప్రారంభించారు. ఈ సొరంగం అందుబాటులోకి వస్తే ఏడాదికి
A
తలసరి ఆదాయంలో రాష్ట్రంలో 2014లో దేశంలో 11వ
సుమారు 50 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునే
స్థానంలో ఉండగా.. ప్రస్తుతం మూడో స్థానానికి చేరింది.
అవకాశం ఉంది.
‘కుమురం భీం’ పోస్టల్ కవర్ విడుదల
ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై అర్థగణాంక శాఖ నివేదికలు
జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడిన గిరిజన యోధుడు
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై అర్థ గ ణాంక
కుమురం భీంకు గుర్తింపుగా తపాలా శాఖ ఆయన చిత్రాలతో ప్రత్యేక
శాఖ నివేదికలను విడుదల చేసింది. రాష్ట్రం సాధించిన ప్రగతి పై
పోస్టల్ కవర్లను ముద్రించింది. కుమురం భీం జిల్లా సిర్పూర్(యు)
అర్ధగణాంక, ప్రణాళికా శాఖలు తెలంగాణ ప్రయాణం(జర్నీ),
మండలం పెద్దదోబ గ్రామంలో తెలంగాణ పోసల్
్ట సర్కిల్ ఛీఫ్ పోస్ట్
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ(స్టేట్ ఎకానమీ), తెలంగాణ ఆర్థిక వ్యవస్థల
మాస్టర్ రాజేంద్రకుమార్, తపాలా శాఖ అధికారులు.. కుమురం భీం
పేరిట ముద్రించిన మూడు పుస్తకాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం
మనవడు సోనేరావుతో కలిసి ఆ పోస్టల్ కవర్లను విడుదల చేశారు.
ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు.
ఆవిర్భావం నుంచీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, రంగాల సిద్దిపేట జిల్లా దొమ్మాటలో సతి శిల లభ్యం
వారీగా అభివృద్ధి, జీడీపీలో తెలంగాణ వాటా తదితర అంశాలను చాళుక్య శైలిలో వీరుడు, వీరపత్నితో ఉన్న అరుదైన శిలను
నివేదికల్లో విశ్లేషించారు. ముఖ్యాంశాలు సిద్దిపేట జిల్లా ఆకునూరు మండలం దొమ్మాట(పాత) గ్రామంలో
దేశ జీడీపీ 3 శాతం తగ్గ గా తెలంగాణ రాష్ట్ర స్థూ ల గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. ఈ తరహా
ఉత్పత్తి(జీఎస్డీపీ) 2.4 శాతం పెరిగింది. సతి శిల తెలంగాణలో వెలుగుచూడటం ఇదే తొలిసారని బృందం

Team AKS www.aksias.com 8448449709 


77
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
కన్వీనర్ రామోజు హరగోపాల్ తెలిపారు. ‘మెడలో హారం, బొడ్లో రానున్నారు. ఆంధ్రప్రదేశ్ కు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర,
పట్టా కత్తితో రాణి భుజాల మీద చెయ్యి వేసిన రాచవీరుడు చిత్రాన్ని తెలంగాణకు జస్టిస్ సతీష్ చంద్ర శర్మల పేర్లను ప్రతిపాదిస్తూ
ఓ శిలపై చెక్కారు. ఇది పదో శతాబ్దం నాటిది. సెప్టెంబరు 16న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.
వి.రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి
హైదరాబాద్ లో రోజూ 9,965 టన్నుల వ్యర్థాలు
రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.
హైదరాబాద్ లో ప్రతిరోజు 9,965 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రానున్న జస్టిస్
వెలువడుతున్నాయి. అందులో సుమారు 15 శాతం ప్లాస్టిక్ చెత్తే
సతీష్ చంద్ర శర్మ 1961 నవంబరు 30న మధ్యప్రదేశ్ రాజధాని
ఉంటోంది. ఈ మేరకు నీతి ఆయోగ్-యూఎన్‌డీపీ ఆవిష్కరించిన
భోపాల్ లో జన్మించారు. 1981లో సాగర్ లోని డాక్టర్ హరిసింగ్
“సస్టెయినబుల్ అర్బన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్” హ్యాండ్
గౌర్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీపట్టా, 1984లో ఎన్ఎల్‌బీ డిగ్రీని
బుక్ పేర్కొంది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, దాని వ్యర్థాల
పొందారు. మూడు బంగారు పతకాలు సాధించారు. మధ్యప్రదేశ్
నిర్వహణ, పునర్వినియోగం తదితర అంశాలకు సంబంధించి
హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి రాజ్యాంగ, సర్వీస్, సివిల్,
దేశంలోని పట్టణ పాలక సంస్థలకు మార్గదర్శకంగా నిలిచేందుకు
క్రిమినల్ కేసులు వాదించారు. 42 ఏళ్ల వయసులోనే 2003లో
ఈ బుక్ను నీతి ఆయోగ్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను

S
ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్
కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, యూఎన్‌డీ పీ ఇండియా
రెసిడెంట్ రిప్రజెంటేటివ్ షుకో నోడా, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ
పొందారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు
న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న
శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. భోపాల్ నేషనల్ లా
K
కార్యదర్శి ఆర్పీ గుప్తా పాల్గొని ప్రసంగించారు. ఓ అంతర్జాతీయ యూనివర్సిటీ అడ్వయిజరీ బోర్డులో సభ్యులుగా కొనసాగుతున్నారు.
నివేదిక ప్రకారం 2019లో ప్లాస్టిక్ ఉత్పత్తి, వ్యర్థాలతో 850 ఇటీవల కర్ణాటక సీజేగా ఉన్న అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు
మిలియన్ టన్నుల గ్రీన్‌హౌస్ ఉద్గారాలు వెలువడ్డాయని తెలిపారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31

తెలంగాణలో మెగా ఆక్వాహబ్ నుంచి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన
A
న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు
తెలంగాణలో భారీ స్వచ్చనీటి సమీకృత చేపలు, రొయ్యల
తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ
పెంపక కేంద్రం (ఫ్రెష్ వాటర్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా హబ్) ఏర్పాటు
అయ్యారు.
కానుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా లో ని మధ్యమానేరు ప్రాజెక్టు
వద్ద దేశంలోనే అతి పెద్దదైన హబ్ ను 500 ఎకరాల్లో, భారీ 33 జిల్లాల్లోనూ ఎగుమతుల కేంద్రాలు
పెట్టు బ డులతో, 13 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని తె ల ం గా ణ నుంచి ఎ గు మ తు ల ను పె ద ్ద ఎ త్తు న
కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిలో భారీ ప్రోత్సహించేందుకు 33 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు
పెట్టుబడులకు మూడు సంస్థలు ముందుకొచ్చాయి. త్వరలోనే రాష్ట్ర చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తుల ఎంపిక,
ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ప్రాజెక్టు మౌలిక వసతుల కల్పన, కార్యాచరణకు జిల్లాస్థాయి కమిటీలను
ప్రారంభమయ్యాక మరిన్ని సంసలు
్థ ఆక్వారంగంలో పెట్టుబడులకు నియమించనుంది. ప్రస్తుతం దేశం నుంచి జరుగుతున్న వస్తు
ముందుకొస్తాయనేది ప్రభుత్వ అంచనా. ఆహారశుద్ధి ప్రోత్సాహక ఎగుమతుల్లో రాష్ట్రం మొదటి అయిదు స్థానాల్లో ఉంటోంది.
ప్రాజెక్టు కింద పరిశ్రమలు, నీటిపారుదల, మత్య్సశాఖలు దీనిలో
2019-20లో రాష్ట్రం నుంచి రూ.2.10 లక్షల కోట్ల
పాలు పంచుకోనున్నాయి.
విలువైన ఎగుమతులు జరిగాయి. అందులో రూ.1.45 లక్షల
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కోట్లు ఐటీ వాటా కాగా రూ.65 వేల కోట్ల మేరకు వస్తు రంగంలో

తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు ఉన్నాయి. ఎగుమతుల రంగంలో ప్రథమ స్థా న ం పొందే

Team AKS www.aksias.com 8448449709 


78
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
లక్ష్యంతో ప్రతి జిల్లాను ఓ హబ్ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కీలూప్ ప్రధాన ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధిలో
నిర్ణయించింది. ఎగుమతుల కోసం ఈ ఏడాది రూ.100 కోట్ల ఇక్కడి బృందాలు పాల్గొంటాయని సంస్థ సీఈఓ టామ్ కిలోయ్
ప్రోత్సాహక నిధిని కేటాయించింది. తెలిపారు. ఇక్కడి ఇంజినీరింగ్, సాంకేతిక నిపుణుల సేవలు తమ
వ్యాపారాభివృద్ధిలో కీలకంగా మారతాయన్నారు. కార్ల తయారీలో
విద్యా నాణ్యతలో రాష్ట్రం వెనుకబాటు: సెస్ నివేదిక
కీలకమైన పలు సాంకేతికతలను హైదరాబాద్ కార్యాలయం
విద్యా నాణ్యతలో రాష్ట్రం వెనుకబడిందని ఆర్థిక, సామాజిక రూపొందించే అవకాశం ఉందని తెలిపారు.
అధ్యయన కేంద్రం(సెస్) తెలిపింది. తెలంగాణ పాఠశాల విద్యా
నాణ్యతపై వివిధ సర్వేలు, అధ్యయనాలను విశ్లేషించిన సెస్ తాజాగా
హౌస్ ఫెడ్ చైర్మన్గా
‌ నవనీతరావు
ఈ నివేదికను విడుదల చేసింది. అసర్, నేషనల్ అసెస్మెంట్ తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సహకార సంఘాల
సర్వే(న్యాస్), నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక తదితర సమాఖ్య (టీఎస్ హౌస్ ఫెడ్) చైర్మన్‌గా కె.నవనీతరావు ఏకగ్రీవంగా
వాటిని సెస్ ప్రతినిధి మోత్కూరి వెంకటనారాయణ విశ్లేషించి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా ఎం.గోవర ్ధ న్ ‌రెడ్డి , డైరెక్టర్లుగా
అధ్యయన పత్రాన్ని రూపొందించారు. అసర్ సర్వే ప్రకారం ఎ.కిషన్‌రావు, టి.ప్రభాకర్, జి.రవీందర్ రెడ్డి, ప్రసన్న, జూలూరి
ప్రాథమిక తరగతుల్లో పునాది అక్షరాస్యత (ఫౌండేషన్ లిటరసీ), కృష్ణమూర్తిల ఎన్నిక ఏకగ్రీవమైంది. సహకార అధికారి శ్రీరాం

S
సంఖ్యా జ్ఞానంలో విద్యార్థుల సామర్ధ్యం చాలా తక్కువగా ఉంది.
పెద్ద తరగతుల్లోనూ అదే పరిస్థితి ఉందని న్యాస్ సర్వేలో తేలింది.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్రిటికల్ కేర్ ప్రారంభం


ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో నిర్ణీత సమయానికి ఏడుగురే
నామినేషన్లు దాఖలు చేయడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు
ప్రకటించారు.
K
అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఆధ్వర్యంలో ఆసియాలోనే
నాలుగు బిల్లులకు ఆమోదం
మొదటి సమగ్ర వైద్య సంరక్షణ సేవల ప్రొవైడర్ ‘అపోలో సెంటర్ శాసనసభలో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. గృహ
ఆఫ్ ఎ క్స్టెన్స్ ఇన్ క్రిటికల్ కేర్’ (ఏసీఈసీసీ)ను డా.ప్రతాప్ నిర్మాణ మండలి చట్ట సవరణ బిల్లును మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశ
సి.రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ వేదికగా ఆయన పెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన మండలిని తెలంగాణ
A
మాట్లాడుతూ క్రిటికల్ కేర్లో తక్కువ ఖర్చుతో సమరమై
్థ న ఫలితాలను రాష్ట్ర గృహ నిర్మాణ మండలిగా పేరు మార్చడంతో పాటు ముగ్గురు
రాబట్టే సామర్థ్యం తమకుందని తెలిపారు. ఈ కేంద్రం అందులో సభ్యుల నియామకం కోసం చట్ట సవరణ చేస్తున్నట్లు తెలిపారు.
కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఏసీఈసీసీ డిజిటల్ టెక్నాలజీ మదతు
్ద
న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నల్సార్ చట్ట సవరణ
కలిగిన క్రిటికల్ కేర్ యూనిట్లు (సీసీయూ), స్టాండర్డ్ ప్రోటోకాల్స్
బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి చెందిన స్థానిక విద్యార్థుల కోటా
ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీల) ఇందులో ఉన్నాయన్నారు. ఇది
20 నుంచి 25 శాతానికి పెంపుదల, అందులో బీసీల రిజర్వేషన్ల
టెలీ హెల్త్, అపోలో కనెక్టు ఉపయోగించి ఇ - ఐసీయూల ద్వారా
పెంపు అంశాలు ప్రతిపాదించినట్లు తెలిపారు. బీసీ-ఇ కోటాలో
క్రిటికల్ కేర్ నెట్వర్క్ విస్తరణను సాధ్యం చేస్తుందని తెలిపారు.
మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు.
హైదరాబాద్ లో కీలూప్ కార్యాలయం కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన
వాహన రంగానికి టెక్నాలజీ సోల్యూషన్లను అందించే విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లును మంత్రి నిరంజన్ రెడ్డి ప్రవేశ
కీలూప్ హైదరాబాద్ లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ పెట్టగా సభ ఆమోదించింది. దీంతో విశ్వవిద్యాలయం ద్వారా
గ్లోబల్ డెలివరీ హబ్ లో దాదాపు 220కి పైగా నిపుణులను అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలు, ఉద్యాన రంగంలో ప్రైవేట్
నియమించుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక్కడి నుంచి ఇతర పాలిటెక్నిక్స్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని మంత్రి తెలిపారు.
ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలకు అనుసంధానమై ఈ నిపుణులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్
పనిచేస్తారని పేర్కొంది. చట ్ట స వరణ బిల్లును ప్రవేశ పెడుతూ, వార్డు సభ్యులు, ఇతర
ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎన్నికల వ్యయ నివేదికలను,

Team AKS www.aksias.com 8448449709 


79
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
గ్రామాల పేరు మార్పిడి వంటి వాటిని ఇకే దఫా సభలో తెలంగాణలో 1,76,965 మంది దోషుల వేలిముద్రలు నిక్షిప్తం
ఆమోదించాలనే సవరణ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు.
నేరస్థుల వేలిముద్రల రికార్డు ప్రక్రియలో తెలంగాణ
పీఆర్‌సీఐ హైదరాబాద్ శాఖకు కొత్త కార్యవర్గం వేలిముద్రల విభాగం(ఫింగర్ ప్రింట్ బ్యూరో) క్రియాశీలంగా
వ్యవహరిస్తోంది. దోషులను గుర్తించడంలో కీలకమైన ఈ ముద్రల
భారతీయ ప్రజాసంబంధాల మండలి (పీఆర్‌సీ ఐ)
నమోదులో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. 2020
హైదరాబాద్ చాప్టర్ (తెలంగాణ) అధ్యక్షుడిగా రైల్వే భూముల
చివరినాటికి ఈ విభాగం వద్ద 1,76,965 మంది వేలిముద్రలు
అభివృద్ధి ప్రాధికార సంస్థ ఉప జనరల్ మేనేజర్ షకీల్ అహ్మద్
నిక్షిప్తమై ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
నియమితులయ్యారు. ఫిలిప్ జోషువా కార్యదర్శిగా, నోయల్
రాబిన్సన్ కోశాధికారిగా, సీఎం కార్యాలయ పీఆర్వో జాకబ్ రోస్ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నమోదు చేసిన దోషుల
సంయుక్త కార్యదర్శిగా ఎంపికయ్యారు. వేలిముద్రల్లో తెలంగాణలో నమోదు చేసినవి 7 శాతానికి పైగా
ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 23,93,554గా
రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం
ఉంది. తెలంగాణలో పాత నేరస్తుల వేలిముద్రల్ని నమోదు
పర్యాటకులకు స్వర్గధామం రామోజీ ఫిలింసిటీకి తెలంగాణ చేసేందుకు ‘పాపిలాన్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

S
రాష్ట్ర పర్యాటక శాఖ పురస్కారం లభించింది. సెప్టెంబరు 27
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ
విభాగాల్లో పురస్కారాలను ప్రకటించారు. పర్యాటక శాఖ వివరాలు
వెల్లడించింది. పర్యాటకులకు మెరుగైన పౌరసేవల నిర్వహణ
ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన
సందర్భంలో ఈ పరిజ్ఞానంతోనే వారి వేలిముద్రల్ని సేకరించి
డిజిటలైజ్ చేస్తున్నారు. గతంలో నేరస్థుల వేలిముద్రల్ని కాగితాలపై
K
నమోదు చేసి భద్రపరిచేవారు. సాధారణంగా అవి సంబంధిత
విభాగంలో రామోజీ ఫిలింసిటీ ఎంపికైంది. సెప్టెంబరు 27న పోలీస్ యూనిట్ పాటు రాష్ట్ర వేలిముద్రల విభాగంలో మాత్రమే
హైదరాబాద్ బేగంపేటలోని ప్లాజా హోటల్ లో జరిగే కార్యక్రమంలో ఉండేవి.
పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలతో అనుసంధానించే ‘నేషనల్
అయిదు నక్షత్రాల హోటల్ డీలక్స్ విభాగంలో వెస్టిన్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (నాఫిస్)’
A
హోటల్, అయిదు నక్షత్రాల హెటల్ కేటగిరీలో బంజారాహిల్స్ ప్రాజెక్టు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది పూర్త యి తే
లోని పార్క్ హయత్, హైదరాబాద్ వెలుపల అయిదు నక్షత్రాల దేశంలో ఎక్కడ నేరం చేసిన వారినైనా గుర్తించేందుకు మార్గం
సూటళ ్ల లో గోల్కొండ రిసార్ట్ , నాలుగు నక్షత్రాల హోటల్ సుగమం అవుతుంది.
(హైదరాబాద్లో) విభాగంలో బంజారాహిల్స్ లోని హెటల్ దసపల్లా,
బీఐఎస్ పాలకమండలిలో రాష్ట్రానికి చోటు
హైదరాబాద్ వెలుపల నాలుగు నక్షత్రాల హోటళ్లలో మృగవని
రిసార్ట్, మూడు నక్షత్రాల హోటళ్లలో లక్షీకాపుల్లోని బెస్ట్ వెస్టర్న్ తెలంగాణ ప్రభుత్వంలో నాణ్యతా నియంత్రణ, ప్రమాణాలు
అశోకా, ఉత్తమ కన్వెన్షన్ సెంటర్‌గా నోవాటెల్, హెచ్ఐసీసీ కాంప్లెక్స్ చూసే మంత్రికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)
ఎంపికయ్యాయి. పాలకమండలిలో స్థానం కల్పించారు. వచ్చే రెండేళ్ల కాలానికి కొత్త
పాలకమండలిని ఏర్పాటు చేస్తూ కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ
ఉత్తమ హరిత హోటళ్ల విభాగంలో ప్రథమ బహుమతికి
నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 23 మందికి స్థానం
తారామతి బారాదరి, ద్వితీయ హెచఐసిసి కాంప్లెక్స్ ఎంపికయ్యాయి.
కల్పించింది. అందులో 5 రాష్ట్రాలకు చెందిన మంత్రులుండగా
దంతయు బహుమతికి రామప్పలోని హరిత హోటల్, తృతీయ
తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో ఈ
బహుమతికి అలీసాగర్లోని హరిత లేక వ్యూ రిసార్ట్ ఎంపికయ్యాయి.
బాధ్యతను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్న భాగస్వాములకు మొత్తం 16
నిర్వహిస్తున్నారు.
విభాగాల్లో 19 పురస్కారాలను పర్యాటకశాఖ ప్రకటించింది.

Team AKS www.aksias.com 8448449709 


80
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

13. ఆంధ్రప్రదేశ్
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్పరీ ప్రమాణం నాలుగు ఆకర్షణీయ నగరాలకు చైర్మన్ల నియామకం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాథ్ తిల్పరీ రాష్ట్రంలో 4 ఆకర్షణీయ నగరాలకు చైర్మన్లను నియమిస్తూ
ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రధాన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ ఆకర్షణీయ నగర సంస్థ

న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర.. జస్టిస్ రవినాథ్ ఛైర్మన్‌గా జి.వెంకటేశ్వరరావు, కాకినాడకు ఎ.రాజాబాబు, తిరుపతికి

తిల్జరీతో ప్రమాణం చేయించారు. డాక్టర్ ఎన్.పద్మజ, ఏలూరుకు బి.అఖిల నియమితులయ్యారు.


బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు వీరు పదవుల్లో
జస్టిస్ రవినాథ్ తిల్పరీ 1969 ఫిబ్రవరి 9న జన్మించారు.
కొనసాగుతారు.
2019 డిసెంబరు 12న అలహాబాద్ హైకోర్టు అదనపు
న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది మార్చి 26న విజయవాడ డివిజన్లో ‘త్రిశూల్’ రైలు ప్రారంభం
శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. అలహాబాద్ హైకోర్టు విజయవాడ డివిజన్లో అధికారులు మొదటిసారి మూడు

S
లఖ్నవూ బెంచ్లో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ తిల్పరీని ఏపీ
హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు
ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
గూడ్స్ రైళ్లను జతచేసి ‘త్రిశూల్’ అని పేరు పెట్టి విజయవంతంగా
విజయవాడ నుంచి దువ్వాడ వరకు ప్రయోగాత్మకంగా నడిపించారు.
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలుకు నాలుగు
K
ఇంజిన్లు, 176 వేగన్లు ఉన్నాయి. వీటితో గూడ్స్ రైళ్ల నిర్వహణలో
ఏపీ హైకోర్టు నూతన జస్టిస్ గా అసనుద్దీన్ అమానుల్లా వేగం పెరిగి ఖాళీ వ్యాగన్లు లోడింగ్ పాయింట్కు తక్కువ
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా సమయంలో చేరతాయి.
అక్టోబరు 10న ప్రమాణం చేయనున్నారు. ఆయనతో హైకోర్టు
విద్యుత్ ఉత్పత్తిలో 9వ స్థానంలో ఏపీ జెన్‌కో
A
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి ప్రమాణం చేయిస్తారు.
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్ కో దేశంలో 9వ స్థానంలో
పట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ అసనుద్దీన్
నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ జెన్‌కో, సింగరేణి థర్మల్ విద్యుత్
అమానుల్లాను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు చేసిన
కేంద్రాలు వరసగా తొలి రెండు ర్యాంకులు సాధించాయి.
సిఫారసుకు రాష్ట్రపతి ఇటీవల ఆమోదముద్ర వేసింది.
గతేడాది(2020-21) తెలంగాణ థర్మల్ కేంద్రాలు 72.35 శాతం,
ఏపీ హైకోర్టు లో జస్టిస్ అమానుల్లా రెండోస్థా న ంలో సింగరేణి విద్యుత్ కేంద్రం ఉత్పత్తి శాతం(పీఎల్‌ఎఫ్) 69.87తో
న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆయన 1963 మే 11న ముందంజలో నిలిచాయని కేంద్ర విద్యుత్ శాఖ వెలువరించిన
జన్మించారు. 1991 సెప ్ట ెం బరులో న్యాయవాదిగా పట్నా నివేదికలో ప్రకటించింది.
హైకోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు, దిల్లీ, కలకత్తా ఒక కేంద్రం స్థాపిత సామర్థ్యంలో ఎంత శాతం కరెంటును
హైకోర్టులో వాదనలు వినిపించారు. 2011 జూన్ 20న పట్నా ఉత్పత్తి చేసిందో దాన్ని ‘పీఎస్ఎఫ్’గా పిలుస్తారు. ఆ ప్రకారం
హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. విద్యుత్ కేంద్రాల పనితీరును ఏటా ర్యాంకుల ద్వారా విద్యుత్ శాఖ
ఇప్పటివరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) వెల్లడిస్తుంది. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ జెన్‌కోల్లో తెలంగాణ
గా సేవలు అందించిన జస్టిస్ ఏకే గోస్వామి బదిలీ పై ఛత్తీస్ గఢ్ అగ్రస్థానం, సింగరేణి రెండో స్థానం, ఛత్తీస్ గఢ్ 3, ఆంధ్రప్రదేశ్
హైకోర్టుకు సీజేగా వెళ్తున్నారు. జెన్ కో 9వ స్థానంలో ఉన్నాయి. జాతీయస్థాయి సగటు పీఎస్ఎఫ్
54.49 శాతం కాగా.. దీనికన్నా తెలంగాణ జెన్ కో 17.86 శాతం

Team AKS www.aksias.com 8448449709 


81
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్
అధికంగా ఉత్పత్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఏపీ జెన్ కో శ్రీసిటీలో డైకెన్ ఏసీల తయారీ పరిశ్రమ
కేంద్రాల సగటు పీఎస్ఎఫ్ 51.57తో జాతీయ సగటుకన్నా 2.92
జపాన్‌కు చెందిన ఏసీల తయారీ దిగ్గ జ సంస్థ డైకిన్
శాతం తక్కువతో 9వ స్థానంలో నిలిచింది.
ఇండస్ట్రీస్ అనుబంధ డైకెన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా

ప్రభుత్వ సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీలో 75 ఎకరాలలో కొత్త ప్లాంటు
నెలకొల్పనుంది. ఇప్పటికే సంస్థకు దేశంలో 2 ప్లాంట్లు ఉండగా,
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాకర్
్ట నోరి దత్తాత్రేయుడిని
ఇది మూడోది. దక్షిణ భారతదేశంలో తొలి ఉత్పత్తి కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
కేబినెట్ హోదాలో రెండేళ్ల పాటు ఆయన క్యాన్సర్ వ్యాధి నివారణపై ఈ సందర్భంగా డైకిన్ ఇండియా ఎండీ, సీఈవో కన్వత్

ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారు. మాట్లాడుతూ.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా మార్కెట ్ల కు ఏసీలు,
విడిభాగాలను ఎగుమతి చేసేందుకు ఇది ప్రాంతీయ కేంద్రంగా
ట్రైకారు ముగ్గురు డైరెక్టర్లు
ఉపయోగపడేలా చేయాలన్నదే తమ ప్రణాళికన్నారు. 2023లో
ఏపీ గిరిజన సహకార ఆర్థిక సంస్థ (టైకార్) డైరెక్టర్లుగా ఉత్పత్తి ప్రారంభించే ఈ యూనిట్ ద్వారా 3 వేల మందికి

S
పారాది చిన్నపుదొర (విజయనగరం), మద్దిల రామకృష్ణ (కృష్ణా),
సవరా ఈశ్వరమ్మ (శ్రీకాకుళం) నియమితులయ్యారు. ఈ మేరకు
ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వీరు బాధ్యతలు చేపట్టిన
ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో మూడు ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు


K
నాటి నుంచి రెండేళ్లపాటు పదవిలో ఉంటారని పేర్కొంది. ఆహారశుద్ధి రంగంలో ఎగుమతులను ప్రోత్సహించడానికి
రాష్ట్రంలో మూడు ఫుడ్ ప్రాసెసింగ్ కస
్ల ర
్ట ను
్ల అభివృద్ధి చేయనున్నట్లు
విశాఖలో ఎగుమతుల పరిశోధనశాల
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విజయవాడలో
ఎగుమతుల తనిఖీ మండలి (ఈఐసీ)కి చెందిన చెన్నైలోని నిర్వహిస్తున్న వాణిజ్య ఉత్సవ్ రెండో రోజు ఫుడ్ ప్రాసెసింగ్
కార్యాలయానికి సంబంధించి విశాఖపట్నంలో ఉపకేంద్రం నూతన
A
ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలపై ఆయన ప్రసంగించారు.
కార్యాలయం, పరిశోధనశాల ప్రాంగణం ప్రారంభమైంది. ‘వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

ఆ న ం ద పు ర ం లో ని గ్రీ న్ ఇ ం డ స్ట్రి య ల్ పా ర్ క్ లో ఉద్యాన, పాలు, మత్స్య ఉత్పత్తులపై దృష్టి పెట్టాం. వీటిద్వారా

ఏర్పాటుచేసిన ఈ ఉప కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్లో దేశంలో మొదటిస్థానంలో ఉన్నాం

బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. 1973లో ఈ ఉపకేంద్రాన్ని . మొక్కజొన్న, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు, పాలు, గుడ్లు,

స్థాపించగా ఇప్పుడు కొత్త ప్రాంగణానికి తరలింది. దీనికి ఏపీఐఐసీ మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉన్నాం. ఎగుమతులను

స్థలాన్ని కేటాయించింది. ఈ ఉపకేంద్రం పరిధిలో ప్రస్తుతం ప్రోత్సహించటంలో భాగంగా అపెడా, ఎంపెడా, ఎగ్జిమ్ బ్యాంక్

58 అనుమతి పొందిన ఎగుమతుల సంస్థలు ఉన్నాయి. ఇక్కడి వంటి సంస్థలతో రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు (ఎపీవో),

పరిశోధనశాలలో యాంటీబయోటిక్స్, పురుగు మందులు, భార మత్స్యకారుల మధ్య ప్రభుత్వం సమన్వయం చేస్తోంది. సరకు

లోహాల రసాయన విశ్లేషణ, ఆహార పదార్ధాల విశ్లేషణ చేయడానికి రవాణా ఖర్చులను తగ్గించడానికి చిత్తూరు రైల్వేస్టేషన్ నుంచి

అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల స్థానిక పాలు, మత్స్య ఉత్పత్తులు, మామిడిపండ్ల రవాణాకు కిసాన్ రైలును

ఎగుమతిదారులు పరీక్షల కోసం నమూనాలను దూర ప్రాంతాలకు ఏర్పాటు చేశాం’ అన్నారు. రైతు పారిశ్రామికవేత్తగా ఎదగడానికి

పంపాల్సిన ఇబ్బంది తప్పనుంది. వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన పుస్తకాన్ని ఆయన
ఆవిష్కరించారు.

Team AKS www.aksias.com 8448449709 


82
నవంబర్ 2021 కరెంట్ అఫైర్స్

S
K
A

Team AKS www.aksias.com 8448449709 


83

You might also like