You are on page 1of 854

మన (ఆ) తరం రచయితలు - విశ్లేషణ

గబ్బిట దుర్గా ప్రసాద్

[School]
సరసభారతి ఉయ్యూరు
మొదటి భాగం

1 శ్రీ కోరాడ రామకృష్ణ య్య

2 శ్రీ సామవేదం జానకి రామ శాస్త్రి

3 శ్రీ సంజీవ దేవ్

4 శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు

5 శ్రీ జయదేవ్

6 శ్రీ విశ్వనాద సత్యనారాయణ

7 శ్రీ పింగళి లక్ష్మీ కాంతం

8 శ్రీ పెద్దిభొట్ల సుందరరామయ్య.

9 శ్రీ కొడవటిగంటి కుటుంబరావు

10 శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యులు

11 శ్రీ జగన్నాధ పండిత రాయలు

12 శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రు డు

13 ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు

14 శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు

15 డా .శ్రీ మొవ్వ వృషాద్రిపతి

16 శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి

17 శ్రీ శీలా వీర్రా జు

18 శ్రీ కోలాచలం వెంకట రావు

19 శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి

20 శ్రీ తిరుమల రామచంద్ర


Table of Contents
మొదటి భాగం..........................................................................................................................................1

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం.........................................................................................................18

ప్రా రంభం............................................................................................................................................18

కోరాడ రామ చంద్రశాస్త్రి........................................................................................................................20

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -2.................................................................................................22

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -3.................................................................................................27

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -4.................................................................................................29

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -5.................................................................................................33

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం - 6................................................................................................36

వారిధి చూపిన వసుధ.....................................................................................................................36

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -7.................................................................................................39

వారిధి చూపిన వసుధ -2................................................................................................................39

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -  8...............................................................................................41

వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం ).............................................................................................41

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -9.................................................................................................43

ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ......................................................................................................43

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -  10.............................................................................................45

భారతీయ తత్వ శాస్త్రా నికి ఆంధ్రు ల అమోఘ సేవలు -1........................................................................45

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -  11.............................................................................................47

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం - 12..............................................................................................48

కవిత్రయ దర్శనానికి కరదీపక


ి -కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-1.......................................48

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -  13.............................................................................................52

కవిత్రయ దర్శనానికి కరదీపక


ి -కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-2.......................................52
కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం –  14............................................................................................54

విత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-3(చివరిభాగం........................54

శ్రీ సామవేదం జానకి రామ శాస్త్రి................................................................................................................58

జానకీ జాని గారి ‘’అరుంధతి’’-1.............................................................................................................58

జానకీ జాని గారి అరుంధతి -2..............................................................................................................61

జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -3 (చివరి భాగం )...................................................................................63

సంజీవ దేవ్............................................................................................................................................64

’తెగిన జ్ఞా పకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -1............................................................64

తెగిన జ్ఞా పకాలలో ‘’ సంజీవ దేవ్ తో  తెగని నారీ జన జ్ఞా పకాలు -2...........................................................68

’తెగిన జ్ఞా పకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు –3...........................................................71

‘’తెగిన జ్ఞా పకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -4.......................................................73

’తెగిన జ్ఞా పకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -5............................................................75

‘’తెగిన జ్ఞా పకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -6.........................................................78

తెగిన జ్ఞా పకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -7.........................................................81

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు...............................................................................................................83

చిలిపి’’ వరద ‘’....................................................................................................................................83

వరద’’ కవన కుతూహలం ‘’..................................................................................................................86

కుతూహలం -1...............................................................................................................................86

వరద’’ కవన కుతూహలం ‘’-2..........................................................................................................87

వరద ‘’కవన కుతూహలం ‘’-3(చివరిభాగం ).......................................................................................89

వరద ´లో తేలి (రి )న తేట ఊట -1........................................................................................................91

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2.......................................................................................................94

వరద ´లో తేలి (రి )న తేట ఊట -3........................................................................................................97

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4......................................................................................................100

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5......................................................................................................105


వరద లో తేలి (రి)న తేట ఊట - 6........................................................................................................108

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం ).....................................................................................112

కార్టూ నిస్ట్ జయదేవ్  స్వీయ చరిత.్ర .........................................................................................................116

‘’గ్లా చ్చు మీచ్చ్యూ ‘’-1........................................................................................................................116

కార్టూ నిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లా చ్చ్యు మీచ్యూ ‘’-2........................................................................121

కార్టూ నిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లా చ్చ్యు మీచ్యూ ‘’-3........................................................................124

కార్టూ నిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లా చ్చ్యు మీచ్చ్యూ ‘’-4(చివరి భాగం )..................................................127

విశ్వనాధ చేసిన విశ్వ సాహిత్యాధ్యయనం.................................................................................................131

విశ్వనాధ ను గురించి శ్రీ శ్రీ..................................................................................................................132

విశ్వనాధ కల్ప వృక్ష వైశిష్ట ్యం..............................................................................................................137

కల్ప వృక్షపు స్త్రీలు --1......................................................................................................................139

కల్ప వృక్షపు స్త్రీలు –2.......................................................................................................................141

కల్ప వృక్షపు స్త్రీలు –3.......................................................................................................................143

సీతా సాధ్వి...................................................................................................................................143

కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)..................................................................................................145

సీతా సాధ్వి...................................................................................................................................145

వేయి పడగలు......................................................................................................................................146

రేడియో నాటకం  1.......................................................................................................................146

రేడియో నాటకం -12 వ భాగం.........................................................................................................148

రేడియో నాటకం -15 వ భాగం.........................................................................................................150

రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం )................................................................151

రేడియో నాటకం -17 వ భాగం.........................................................................................................153

వేయి పడగలు రేడియో నాటకం -18 వ భాగం...................................................................................154

మురిపించి ముగిసిన వేయిపడగలు................................................................................................156

విశ్వనాధ 120 వ జయంతి ఉత్సవాలు-మరియు ''రజనీ'' గంధం.............................................................158


ముచ్చటైన చిరంజీవులు - ముగురన్న దమ్ములు.............................................................................159

కల్ప వృక్షం..................................................................................................................................160

శ్రీమతి  రాజేశ్వరి గారు...................................................................................................................160

కల్ప వృక్షం లో   విశ్వనాధ జయంతి  సభ.......................................................................................162

తాతయ్య మామ...........................................................................................................................162

గాన ‘’రజనీ ‘’గంధం.......................................................................................................................167

విశ్వనాధ జయంతి –ప్రభుత్వ వేడుక...............................................................................................168

విశ్వనాధ సాహితీ వైభవం లో నా పత్ర సమర్పణ...............................................................................169

పత్ర సమర్పణ...............................................................................................................................169

విశ్వనాధ కొంటె కోణంగి......................................................................................................................174

తెలుగు యూని వర్సిటి ప్రచురణ-‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం..................................................................178

విశ్వనాధ వర్షం కురిపించగలడా !....................................................................................................178

విశ్వనాధ మెత్తని యెద..................................................................................................................180

విశ్వనాధ సో దరులు కర్త ,కర్మ క్రియలు............................................................................................183

విశ్వ నాధీయం.............................................................................................................................187

విశ్వ నాద సాహిత్య యుగ దశలు....................................................................................................194

విశ్వనాధ రాయాలనుకొని  రాయని రచనలు........................................................................................198

విశ్వనాధ చేసిన విశ్వ సాహిత్యాధ్యయనం.............................................................................................199

విశ్వనాథ వారి ''నా రాముడు ''..........................................................................................................204

సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ.................................................................................................207

అదో పాండిత్య రాజసం.......................................................................................................................207

సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -1.........................................................................................209

సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -2.........................................................................................211

సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )....................................................................213

విశ్వ నాద ''జాన్సన్ ''కు'' బాస్వేల్'' శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు............................................................216
శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు -1......................................................................................................216

విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మల్ల ం  పల్లి శరభయ్య గారు -2............................................................218

విశ్వ నాద జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మలంపల్లి శరభయ్య గారు -3.............................................................221

విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు --4.............................................................224

ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం........................................................................................................227

పింగళి లక్ష్మీ కాంతం..........................................................................................................................236

రంగస్థ ల నటనా కౌశలం -1.................................................................................................................236

పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3.................................................................................240

కృష్ణా తీరంలో సాహిత్య కెరటం-శ్రీ పెద్దిభొట్ల -రమ్యభారతి లో నా వ్యాసం..........................................................243

కృష్ణా తీరంలో సాహిత్య కెరటం..............................................................................................................243

కొడవటి గంటి........................................................................................................................................246

కొడవటి గంటి  చెప్పిన కధ కాని కధలు................................................................................................246

సరస్వతీ పుత్రు ని  శివ తాండవం............................................................................................................249

1  ఆచార్య శ్రీ.....................................................................................................................................249

సరస్వతీ పుత్రు ని శివ తాండవం --2....................................................................................................252

సరస్వతీ పుత్రు ని శివ తాండవం --3....................................................................................................255

సరస్వతీ పుత్రు ని శివ తాండవం --4....................................................................................................258

సరస్వతీ పుత్రు ని శివ తాండవం - 5....................................................................................................262

సరస్వతీ పుత్రు ని శివ తాండవం -6.....................................................................................................264

సరస్వతీ పుత్రు ని శివ తాండవం --7 (చివరి భాగం )...............................................................................266

భరద్వాజ పుట్ట పర్తి శివ తాండవం............................................................................................................268

శివ తాండవం -1...............................................................................................................................268

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2................................................................................................270

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -3(చివరిభాగం ).............................................................................273

పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు........................................................................................................277


నాద త(ధ)నువు - త్యాగయ్య..............................................................................................................277

అన్నమయ్య ప్రస్థా నం........................................................................................................................281

అన్నమయ్య ప్రస్థా నం లో సో పానాలు -1..........................................................................................281

అన్నమయ్య ప్రస్థా నం లో సో పానాలు -2..........................................................................................284

అన్నమయ్య ప్రస్థా నం లో సో పానాలు -3..........................................................................................286

అన్నమయ్య ప్రస్థా నం లో సో పానాలు -4(చివరి భాగం )......................................................................290

తేనె చినుకులు.................................................................................................................................295

అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు.............................................................................................295

శమీ వృక్షం...................................................................................................................................298

వాల్మీకి –రామాయణం...................................................................................................................301

శ్రీశైలం విశేషాలు............................................................................................................................305

శ్రీమద్రా మాయణం –శ్రీ వైష్ణవం.........................................................................................................307

ప్రతిమా రాదన ఎప్పటినుంచి ?.......................................................................................................309

దేవీ స్తు తి.....................................................................................................................................311

కృష్ణ భక్తి  ప్రచారం.........................................................................................................................313

జగన్నాధ పండిత రాయలు –.............................................................................................................315

భామినీ విలాసం -1.......................................................................................................................315

భామినీ విలాసం -2.......................................................................................................................318

భామినీ విలాసం -3.......................................................................................................................321

చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ....................................................................................................324

రాజ యోగి -   శ్రీ  రాళ్ళపల్లి  అనంత కృష్ణ శర్మ..................................................................................324

కన్నడ –తెలుగు భారతాలు............................................................................................................326

శ్రీనాధ కవి సార్వ భౌముడు............................................................................................................332

సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ.................................................................................................337

సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ 1..........................................................................................337


సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -2.........................................................................................340

డా.పుట్ట పర్తి నాగపద్మిని.........................................................................................................................342

భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1........................................................................................342

‘’వ్యాస రించోళి’’-2.................................................................................................................................345

’వ్యాస రించోళి’’-3..................................................................................................................................347

అయ్య చూసి (పి)న హంపి-3..........................................................................................................347

‘’వ్యాస రించోళి’’-4.................................................................................................................................350

అయ్య చూసి (పి)న హంపి-4(చివరిభాగం ).......................................................................................350

శ్రీమతి పుట్ట పర్తి నాగపద్మిని ‘’రగడల ‘’తిరుగీతిక...................................................................................357

శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు.........................................................................360

శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రు డు...................................................................................................................365

పుల్లెల వారి ప్రస్తా వనలు....................................................................................................................365

వ్యాకరణ పా(వా )ణి’’ పాణిని ‘’.........................................................................................................365

పుల్లెల వారి ప్రస్తా వనలు-1.............................................................................................................367

పుల్లెల వారి ప్రస్తా వనలు -2............................................................................................................370

పుల్లెల వారి ప్రస్తా వనలు -3............................................................................................................374

పుల్లెల వారి ప్రస్తా వనలు -4(చివరి భాగం )........................................................................................376

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1................................................................................................381

బహునూతన కవి పఠాభి...................................................................................................................381

ఫిడేలు రాగాల డజన్.....................................................................................................................382

పఠాభి పన్ చాంగం........................................................................................................................383

2 ఆధునిక విమర్శక రా.రా.(జు?)........................................................................................................384

సాహితీ ప్రస్తా నం............................................................................................................................385

రారా భావ ధార.............................................................................................................................385

3 కృషీవల కవి కోకిల దువ్వూరి  రామి రెడ్డి...........................................................................................387


కర్షక కవి......................................................................................................................................389

4 ఆంద్ర సాహిత్య సంస్కృతీ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి --1...........................................................390

బహుముఖ ప్రజ్ఞ...........................................................................................................................391

సాహితీ సేవ..................................................................................................................................392

5 సాహిత్య సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి -2.................................................................393

చారిత్రిక పరిశోధక పరబ్రహ్మ............................................................................................................394

6 ఆధునిక విమర్శకు యుగపురుషుడు సి.ఆర్.రెడ్డి...............................................................................396

సారస్వత సేవ...............................................................................................................................398

నవ్య కావ్యం ‘’ముసలమ్మ మరణం ‘’.............................................................................................399

7  సాంప్రదాయ సాహిత్య విమర్శకు రాలు ,అందరికి అక్క గారు శ్రీమతి పి.యశో (ధరా )దా రెడ్డి...................399

సాహితీ సేవ..................................................................................................................................400

8 మహా వాగ్మి –మరుపూరి కోదండ రామి రెడ్డి......................................................................................402

9 హిందీ చందమామ సంపాదకుడు బాల శౌరి రెడ్డి................................................................................403

హిందీ ప్రచారం..............................................................................................................................404

మామా –చందమామా –సన్మాన సీమా............................................................................................405

జీవిత విశేషాలు.............................................................................................................................405

10 సరసుడు బెజవాడ గోపాల రెడ్డి......................................................................................................406

11 రాయల సీమ గేయ కవి పులి కంటి కృష్ణా రెడ్డి..................................................................................407

12 బ్రౌ న్  పధగామి బం.గొ.రే...............................................................................................................410

సి.పి. బ్రౌ న్....................................................................................................................................411

13 శాస్త ్ర కవి ఉండేల మాల కొండా రెడ్డి (చివరి భాగం )...........................................................................412

14-గోళ్ళమూడి వెంకట రామ రెడ్డి........................................................................................................414

15-దిరిశాల వెంకట రామణా రెడ్డి.........................................................................................................414

భమిడిపాటి కామేశ్వరరావు....................................................................................................................415

మనకు తెలీని భ.కారా మేస్టా రు...........................................................................................................415


మేస్టా రి చమత్ కారాలూ మిరియాలూ -1.............................................................................................418

మేష్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -2............................................................................................421

మేస్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -3............................................................................................423

మేష్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -4............................................................................................426

మేస్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -5............................................................................................428

తమ్ముడు పెళ్ళికి తరలి వెళ్లటం.......................................................................................................429

మేస్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -6(చివరి భాగం )........................................................................432

హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి........................................................................................................433

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి.....................................................................................................................437

’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘...............................................................................................................437

1 ఆంజనేయ విజయం...................................................................................................................437

2 1-నైమిశ ఖండం.........................................................................................................................439

3 3-మాయా ఖండం( అనే మలుపుల మెరుపులు )...........................................................................442

4 4-రక్షః ఖండం............................................................................................................................444

5 5-వ్రత ఖండం............................................................................................................................447

6 6-రామ కథా ఖండం...................................................................................................................449

7 7-విజయఖండం.........................................................................................................................451

8 8-ప్రతిష్టా ఖండం ‘’.......................................................................................................................454

శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం.....................................................................................................457

1 విజయ ప్రబంధం........................................................................................................................457

శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -2..........................................................................................460

3 గోదా దేవి...................................................................................................................................464

4 కావ్య విమర్శపై ఆచార్య తుమ్మపూడి వారి అభిప్రా యాలు మాన్యమైనవి –అందులోకొన్ని-..................466

5 విషయాలు................................................................................................................................468

6 రాయ కావ్యం.............................................................................................................................470
7 తురక.......................................................................................................................................472

వావిలాల వాసుదేవ శాస్త్రి.......................................................................................................................474

ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి...............................................................................................474

అన్నిటా ప్రధములు.......................................................................................................................474

ఆధునిక కవిత్రయం.......................................................................................................................474

వావిలాల వారు –మా బంధుత్వం....................................................................................................475

వాసుదేవ శాస్త్రిగారి జననం –విద్య –ఉద్యోగం.....................................................................................476

వావిలాల వారి సాహితీ ప్రస్థా నం......................................................................................................477

ఉయ్యూరుతో  బాంధవ్యం...............................................................................................................478

నా చేతికి ‘’నందక రాజ్యం ‘’.............................................................................................................478

విశ్వనాధ ‘’సీతాయణం ‘’................................................................................................................479

8 (చివరి భాగం).............................................................................................................................480

’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం..........................................................................................................................482

వేంకట సుబ్బారావు...........................................................................................................................482

శ్రీ శీలా వీర్రా జు......................................................................................................................................493

పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం-1........................................................................................493

పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం -2.......................................................................................495

పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం -3.......................................................................................498

పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం -4.......................................................................................501

పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం -5.......................................................................................503

పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం -6(చివరిభాగం )...................................................................506

వీర్రా జీయ శీలం -1............................................................................................................................509

ఎర్ర డబ్బా రైలు –కవితా సంపుటి....................................................................................................510

వీర్రా జీయ శీలం -2............................................................................................................................514

''ఒక అసంబద్ధ నిజం ''-కవితా సంపుటి............................................................................................514


నా టపా...........................................................................................................................................518

శ్రీ శీలా వీర్రా జు గారికి ‘’బాపు –రమణ ‘’ల  స్మారక నగదు పురస్కారప్రదాన మహో త్సవం............................521

శీలా సుభద్రా   దేవి  గారి  అస్తిత్వ భావ రాగం........................................................................................526

శీలా సుభద్ర గారి  అస్తిత్వ భావ రాగం -2..............................................................................................532

‘’నా ఆకాశం నాదే ‘’.......................................................................................................................532

కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు..................................................................................................538

జనన విద్యాభ్యాసాలు –లాయర్ వెంకట రావు.......................................................................................539

సకల మతాసక్తి –సంఘ సంస్కరణాభిలాష...........................................................................................539

రాజకీయ ప్రవశ
ే ం...............................................................................................................................540

విధవా పునర్వివాహ ఉద్యమ౦...........................................................................................................541

సముద్రం పై విదేశీ యానం.................................................................................................................541

అపూర్వ స్వాగతం.............................................................................................................................542

అపూర్వ వ్యక్తిత్వం.............................................................................................................................542

మునిసిపల్ చైర్మన్ వెంకట రావు........................................................................................................543

వితరణ శీలి వెంకట రావు...................................................................................................................544

శాసన మండలి సభ్యుడు వెంకట రావు.................................................................................................545

బిజినెస్ మాగ్నెట్..............................................................................................................................545

దువ్వూరి వెంకట రమణ శాస్త్రి స్వీయ చరిత.్ర .............................................................................................546

కమనీయం ,’’రమణీయం ‘1...............................................................................................................546

దువ్వూరివారి స్వీయ చరిత్ర -2...........................................................................................................551

కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3..................................................................555

దువ్వూరివారి స్వీయ చరిత్ర -4...........................................................................................................559

ఇద్ద రూ ఇద్ద రే మహానుభావులు..........................................................................................................562

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి.....................................................................................................565

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం.................................................................................567


దువ్వూరి వారి ‘’రమణీయం‘’పై రమణీయ భావనలు..............................................................................569

దక్కదు అనుకొన్న లెక్చరర్ పో స్ట్ ఇద్ద రు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం
.......................................................................................................................................................572
బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి.................................................................................576

ఈ నాటి అనుబంధ మేనాటిదో ?..........................................................................................................580

ఆధారం –దువ్వూరివారి స్వీయ చరిత.్ర .................................................................................................584

''నూక వప్పెచిమాః-క్రమాత్.................................................................................................................588

చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన –.......................................................589

తిరుమల రామచంద్ర.............................................................................................................................593

డా.తిరుమల రామ’’ చాంద్రా ’’యణ’’మే -1............................................................................................593

పరిశోధనా పారంగతుడు.................................................................................................................593

–హంపీ నుంచి హరప్పాదాకా -2..........................................................................................................597

గొడుగు పాలుడు...........................................................................................................................600

రాఘవమ్మ పల్లె ............................................................................................................................600

హంపీ నుంచి హరప్పాదాకా -3...........................................................................................................603

శిధిల హంపీ వైభవం......................................................................................................................603

హంపీ నుంచి హరప్పాదాకా -4............................................................................................................605

శిధిల హంపీ వైభవం -2(చివరిభాగం )..............................................................................................605

హంపీ నుంచి హరప్పాదాకా -5............................................................................................................606

పన్నా..........................................................................................................................................606

హంపీ నుంచి హరప్పాదాకా -6............................................................................................................610

నాగుల్ని భయపెట్టిన గరుడ రేఖ, పామును నిలబెట్టిన పిల్లి .................................................................610

హంపీ నుంచి హరప్పాదాకా -8............................................................................................................612

బళ్లా రిలో గాంధీజీ..........................................................................................................................612

హంపీ నుంచి హరప్పాదాకా -9............................................................................................................614

తెనాలి రామ కృష్ణ మండపం...........................................................................................................614


హంపీ నుంచి హరప్పాదాకా -10.........................................................................................................616

హంపీశిథిలాల లో  రాతి తొట్ల కథా కమామీషు.................................................................................616

హంపీ నుంచి హరప్పాదాకా-11...........................................................................................................618

గొడుగు పాలుడి సాహస గాథ..........................................................................................................618

హంపీ నుంచి హరప్పాదాకా-12...........................................................................................................620

గొడుగు పాలుడి సాహస గాథ-2(చివరిభాగం )...................................................................................620

హంపీ నుంచి హరప్పాదాకా-13...........................................................................................................622

శాడిజానికి ఫలితం.........................................................................................................................622

హంపీ నుంచి హరప్పాదాకా-14...........................................................................................................624

కుంటిమద్ది రామాచార్యులగారి  అసాధారణ అవధానం........................................................................624

పండిత రచయిత శ్రీ రూపనగుడి నారాయణ రావు గారు.....................................................................625

హంపీ నుంచి హరప్పాదాకా-15...........................................................................................................627

మొసలి చావుకు ముసలమ్మ చిట్కా...............................................................................................627

హంపీ నుంచి హరప్పాదాకా-16...........................................................................................................629

తిరుమల రామ చంద్రగారి శారీరకలోపాలు........................................................................................629

హంపీ నుంచి హరప్పాదాకా-17...........................................................................................................632

ప్రముఖ ఆయుర్వేద విద్వాన్ దీవిగోపాచార్యులు................................................................................632

హంపీ నుంచి హరప్పాదాకా-19...........................................................................................................634

మానవల్లి రామ కృష్ణ కవి గారు.......................................................................................................634

హంపీ నుంచి హరప్పాదాకా-19...........................................................................................................636

సింహపురి అనే నెల్లూ రు విశేషాలు -2(చివరి భాగం )..........................................................................636

హంపీ నుంచి హరప్పాదాకా-20...........................................................................................................639

దయామయుడు డాక్టర్ దాసూరావు................................................................................................639

హంపీ నుంచి హరప్పాదాకా-21...............................................................................................................641

మద్రా స్ లో సుభాష్ చంద్ర బో స్.......................................................................................................641


హంపీ నుంచి హరప్పాదా-22..............................................................................................................644

లాహో ర్  లావణ్యం.........................................................................................................................644

హంపీ నుంచి హరప్పాదా-23..............................................................................................................647

మొహ౦జ దారో- హరప్పా...............................................................................................................647

హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం )..........................................................................................648

మొహ౦జ దారో- హరప్పా-2...........................................................................................................648

రెండవ భాగం.......................................................................................................................................651

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం..............................................................................................651

1 కాంచీపుర వైభవాన్ని  కాంచు దాము రా రండి...................................................................................651

2 కంచి వరద రాజ దర్శనం.................................................................................................................654

3 కంచి వరద రాజ దర్శనం -2............................................................................................................657

4 కంచి వరద రాజ దర్శనం -3............................................................................................................660

5 వరద రాజ దర్శనం -4....................................................................................................................663

6 కంచి వరద రాజ దర్శనం -5(చివరి భాగం )........................................................................................667

7 ప్రా చీన సాహిత్యం ఎందుకు చదవాలి ?..............................................................................................670

8 రామాయణ  రామణీయకం..............................................................................................................673

9 భారత ధర్మ సూక్ష్మాలు....................................................................................................................677

10 భాగవత పరమార్ధం.......................................................................................................................681

చరిత–
్ర సాహిత్యం...................................................................................................................................685

చరిత ్ర   –సాహిత్యం –1......................................................................................................................685

చరిత-్ర సాహిత్యం –2...........................................................................................................................688

చరిత—
్ర సాహిత్యం –3.........................................................................................................................691

చరిత-్ర సాహిత్యం -- 4..........................................................................................................................694

చరిత్ర –సాహిత్యం –5 (చివరి భాగం )....................................................................................................696

ఆరుద్రా భిషేకం.......................................................................................................................................699
సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’.......................................................................................................701

‘’సి.రా’’............................................................................................................................................701

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం )..........................................................................704

నన్నయ్య నుండి నంది మల్ల య్య వరకు..................................................................................................707

నవ్య ధో రణులు ---1..........................................................................................................................707

నవ్య ధో రణులు –2............................................................................................................................708

దేశి కవిత్వం.................................................................................................................................708

నవ్య దో రణలు – 3............................................................................................................................710

నన్నే చోడుడు.............................................................................................................................711

కేతన...........................................................................................................................................711

మారన........................................................................................................................................712

హుళక్కి భాస్కరుడు.....................................................................................................................712

నవ్య ధో రణులు --4............................................................................................................................713

గోన బుద్దా రెడ్డి..............................................................................................................................713

గౌరన...........................................................................................................................................714

తాళ్ళ పాక కవులు........................................................................................................................714

ద్విపద కవిత్రయం.........................................................................................................................714

శ్రీ నాద కవి సార్వ భౌముడు...........................................................................................................715

నవ్య ధో రణులు –5............................................................................................................................716

పో తనా మాత్యుడు........................................................................................................................716

అన్నమాచార్యులు.........................................................................................................................717

జక్కన –అనంతామాత్యుడు............................................................................................................717

నవ్య ధో రణులు –6(చివరి భాగం ).......................................................................................................718

కదిరీ పతి –ఆయ్యల  రాజు  నారాయణా మాత్యుడు..........................................................................718

పిల్లల మర్రి పిన వీర భద్రు డు..........................................................................................................718


జక్కన.........................................................................................................................................719

కొరవి గోపరాజు..............................................................................................................................719

నంది మల్ల య  -ఘంట సింగన.......................................................................................................719

’కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి.................................................................................................................720

’కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి-1..............................................................................................................720

కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2..........................................................................................................723

’కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3.........................................................................................................727

కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4..........................................................................................................731

కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )......................................................................................734

రేడియో బావ........................................................................................................................................736

కబుర్లు -1........................................................................................................................................736

కబుర్లు -2........................................................................................................................................744

కబుర్లు -3........................................................................................................................................749

కబుర్లు -4........................................................................................................................................756

కబుర్లు -5........................................................................................................................................761

సాహిత్య సమోసాలు..............................................................................................................................772

మొదటి వాయి.................................................................................................................................772

సాహిత్య  సమోసాలు -రెండో వాయి.....................................................................................................773

ఒక్క నిమిషం
కాలం తో పాటు సాంకేతిక మారింది. ఇంతకు ముందు తెలిసినవి అన్నీ పుస్త కం లో రాసుకొని, సమావేశాలలో

అందరికి వినిపించటం అనేది అలవాటు గా జరిగేది. 2010 లో సరసభారతి ఉయ్యురు లో ఒక సాంస్కృతిక సంస్థ
గా ప్రా రంభం అయ్యి సాహితీ సభలు, ఉగాది కవి సమ్మేళనం, సమావేశాలు స్థా నిక గ్రంథాలయాలలో,

దేవాలయాలలో జరిగేవి. సరసభారతి చిన్న పత్రిక గా రూపుదిదుకొంది.

సహజం గా సైన్స్ టీచర్ అవ్వటం వల్ల ప్రతిదీ నా అవసరాలకు మేరకు నేర్చుకోవటం బాగా అలవాటు. . ఈ

వయసులో కంప్యూటర్ నేర్చుకొనటం, తెలుగు లో టైపు చేయటం, నోట్స్ తయారు చెయ్యటం ఈమెయిలు

రాయటం. సమాధానాలు రాయటం నేర్చుకోన్నవి. బహుశా మా తరం వాళ్ళకంటే ముందుగా కంప్యూటర్

నేర్చుకుని ఇమెయిల్ ద్వారా సాహితీ రచనలు పంపటం ప్రా రంభం అయ్యింది ఈ ప్రయాణం. ఇమెయిల్ తెలుగు

లో రాసినవి స్కాన్ చేసి. బంధువులకు, మిత్రు లకు పంపటం అలవాటు అయ్యింది.

అప్పుడే ప్రసిద్ధ వ్యక్తు లు బ్లా గ్ ద్వారా తమ రచనలను, ఆలోచనలను పంచుతున్నారు. పిల్లలు బ్లా గ్ పెడితే

అందులో ఇంగ్లీష్ లో రాయటం. తెలుగు వి స్కాన్ చేసిపెట్టటం. ఇది ఒక మెట్టు . సాహితీ బంధు గ్రూ ప్ తయారుచేసి.

సాహితీ మిత్రు లకు పంపటం మలి మెట్టు .

తెలుగు లో రాయాలంటే సాఫ్ట్వేర్, కీబో ర్డ్ ఉండాలి ఎందుకో అది కష్ట ం గా అనిపించింది. అప్పుడే గూగుల్ యూనికోడ్

తో తెలుగు లో రావాలటం. చాలా బాగా ఉండటం. ఇంగ్లీష్ లో కొడితే తెలుగు లో రావటం అది ఇమెయిల్ లో, బ్లా గ్

లో చేరటం. జరిగింది మొరొక మెట్టు . రోజుకు ఒకటి, లేదా రెండు పో స్ట్స్ తో ప్రా రంభం అయ్యి. ఒక అలవాటు గా మారి

రోజుకు పది .. డజన్ల వరకూ వెళ్ళింది. బ్లా గ్ ప్రా రంభం అయ్యిన తరువాత గ్రా మీణ ప్రా ంతం నుంచి తెలుగు లో

ఉసూల గూడు (బ్లా గ్స్) కూడా రాస్తా రు అని ప్రపంచానికి తెలిసింది. తెలుగు బ్లా గర్స్ అందరికి సరసభారతి బాగా

పరిచయం. కూడలి ద్వారా దేశ విదేశాల తెలుగు వారికీ బ్లా గ్ చేరింది.

ఉదయం వార్తా పత్రికలలో వచ్చే అంశాలతో ప్రా రంభం అయ్యి, సాయంత్రం ఒక పుస్త కం, కవి మీద సమీక్ష

సాయంత్రం కొన్ని సార్లు రాత్రి పొ ద్దు పో యేవరకూ రచనలు జరిగేవి. దాదాపు 10-12 గంటలు నోట్స్ రాసుకోవటం.

టైపు చెయ్యటం , ఫొ టోస్ కాలేచ్ట్ చెయ్యటం. ఇమెయిల్ ఇవ్వటం ఇలా ...

సో షల్ మీడియా విస్త రించి బ్లా గ్ లో రాసింది ఆటోమేటక్


ి గా ఫేస్బుక్, ట్విట్ట ర్ మొదలైన వాటికి వెళ్ళటం.

ప్రపంచమంతా తెలియటం జరిగింది ఇది మరొక్క మెట్టు . అమెరికా ప్రయాణం లో పరిచయం లేని వాళ్ళు కూడా

గుర్తు పట్టి బ్లా గ్ గురించి గొప్పగా చెప్పటం విశేష అనుభూతి. బ్లా గ్ లో సాహిత్యం, పుస్త క విశ్లేషణ, సభలు.

ప్రయాణాలు. రాజకీయాల, దేవాలయములు, సినిమా, నా దారి. సరసభారతి సమావేశాలు ... ఇలా జీవితం లో
మనకు తారసపడే ప్రతి అంశం మీద రాయటం అవి సో షల్ మీడియా లో చేరటం జరిగిపో యేవి. టైపింగ్ లో కొన్ని

తప్పులు దొ ర్లినా మంచి మనసుతో దానిని అర్ధం చేసుకొని బ్లా గ్ కి సహకరించిన వారి అందరికి ధన్యవాదాలు.

లాభాపేక్ష, వ్యాపార ద్రు ష్టి లేకుండా రాసినవి, సేకరించినవి భావి తరాలకు తెలియాలనేదే ఈ ప్రయత్నం. పుస్త కాలలో

నిక్షిప్త మైన వి ఈ తరం , రేపటి తరాలకు అందించటమే ఆశయం. వికీపీడయ


ి ా కూడా తమ రిఫరెన్స్ కోసం

సరభారతి పో స్ట్స్ లంకె వెయ్యట జరుగుతోంది.

ప్రపంచం మొబైల్స్ లోకి మారినప్పుడు అందరూ బ్లా గ్స్ ఆపేసినా సరసభారతి కొనసాగించటం విశేషం. వాట్సాప్ లో

కూడా మిత్రు లకు గ్రూ ప్ తయారుచేసి పో స్టే పంపటం ప్రా రంభం.

గత రెండు సంవత్సరాలుగా చాలా సౌకర్యం గా ఉండటం తో రోజు ఉదయం పది గంటలకు లైవ్ ప్రో గ్రా ం చెయ్యటం

అలవాటుగా మారింది. సరసభారతి బ్లా గ్ లో రాసి పుస్త కం రూపం లో వచ్చినవి దాదాపు. 40.

అంచెలంచలు గా ఎదుగుతూ పదివేల పో స్ట్స్ కు నేను రాసినవి చేరాయి. ముద్రితం కానివి దాదాపు 500

వ్యాసాలు.పదివేల పేజీలు, యాబై లక్షల పదాలు, రెండు కోట్ల అక్షరాలూ. వీటిని సేకరించి తప్పులు సరి దిద్ది క్రమ

పరిచి డిజిటల్ పుస్త కాలు గా ఆవిష్కరించి మీకు అందించే ప్రయత్నమే ఇది.

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం

ప్రా రంభం

కోవిదుల నిలయం కోరాడ వంశం

జగమెరిగన
ి భాషా శాస్త ్ర పరిశోధకులు ,సంస్కృత ,ఆంద్ర ,ఆంగ్ల విద్వాంసులు

,తెలుగుభాషను తమిళకన్నడాది దక్షిణభాషలతో తులనాత్మకం గా పరిశీలించిన మార్గ దర్శి

శ్రీ కోరాడ రామకృష్ణ య్యగారు .వీరి తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు

‘’ఉపమావళీ’’లఘు సంస్కృతకావ్యం ,’’ఉన్మత్త రాఘవం ‘’సంస్కృత నాటకం రచించిన కవి

శ్రేస్టు లు..శాస్త్రి గారు తమ కోరాడ వంశాన్ని గురించి ‘’కేశవనిధ్యాన విశుద్ధా ంతరతా ప్రవృత్తి

తో విశదః –కోరాడ ఇతి చ సంతతి రభవత్త స్యా మాభూ న్మహాదేవః ‘’అని చెప్పుకొన్నారు

.అంటే కోరాడ వంశం కేశవధ్యాన విశుద్ధ మైన మనః ప్రవృత్తి కలది .ఆ వంశంలో మహాదేవ
శాస్త్రి జన్మించారు అని భావం .మహాదేవ శాస్త్రిగారు శ్రీ విద్యోపాసకులు ,,శ్రీదేవతా పాదపద్మ

భ్రమరాయ మాణుడు,తనవంశం లో పుట్టేవారెవరూ విద్యా విహీనులు కారాదని

,విద్యాజ్ఞా నవంతులు కావాలని భావించి శ్రీశైలం లో భ్రమరాంబికా దేవి సన్నిధిలో ఎండు

మారేడు దళాలను మాత్రమె భుజిస్తూ 27 రోజులు అద్భుత తపస్సు చేశారనీ ,అమ్మవారు

ప్రత్యక్షమై ‘’ఏమి నీ కోరిక “”?అని అడిగత


ి ె ‘’విద్యాం విధేహి దయయా మృత సారవత్యాం-

హ్యాసప్త మా న్మమకులోద్భవ పూరుషాణా౦’’అని అర్ధించారు .’’భాగీరధుని  వెన్నంటి

వచ్చిన గంగానదీ సహచరియిన,అమృత సారవతి ఐన విద్యను  తమవంశం లో

ఏడుతరాలవరకు అనుగ్రహించు అని భావం .అమ్మవారు అలానే అనుగ్రహించింది కనుక

కోరాడవారి వశం అంతా పండిత శిఖామణులతో కోవిదులతో విరాజిల్లింది .

  మహాదేవ శాస్త్రిగారి తర్వాత ‘’అపరిగ్రహ దీక్షితుడు అల్లా డ’శాస్త్రి ’సకల శాస్త ్ర

పారంగతులైనా  ,ఎవరినీ చేయి చాచి యాచి౦చ కుండా పేదరికం లోనే జీవించాడు

.ఆయనకు 60 ఏళ్ళు వచ్చి షష్టిపూర్తి చేసుకోవాలనే కోరికకలిగితే, గ్రా మస్తు లు గ్రహించి

ఆయనతో ‘’శతఘంటా శతావధానం ‘’చేయించి ‘’శతఘంటా చూడామణి ‘’బిరుదునిచ్చి

,పుట్టెడు ధాన్యం పండే భూమిని ఆయన ఎంతవద్ద ని చెప్పినా వినిపించుకోక ఇచ్చి

తమవదాన్యత చాటారు గ్రా మ ప్రజలు .అల్లా డ శాస్త్రిగారి కుమారుడు జగన్నాథ శాస్త్రి

‘’నిజాన్త ర్వాణిత్వ ప్రథమ


ి విధూతా శేష  విభవా విరాజంతే కీర్తి స్థ గిత సకలాశాంత

వివరాః’’అంటే దిగంతపరివ్యాప్త కీర్తి శేముషులుకలవాడుగా ప్రసిద్ధి చెందాడు .ఈయన

పెద్దకొడుకు సూరి శాస్త్రి కాశీకి వెళ్లి ‘’గౌతమ తర్కం ‘’లో అఖండ పాండిత్యం సంపాదించాడు

.పిల్లలు లేరు .చిన్నకొడుకు అ౦బాశాస్త్రికి సూరి శాస్త్రి, లక్ష్మణశాస్త్రి సంతానం .సూరి శాస్త్రి

వేదాధ్యయనం చేద్దా మనుకోన్నాడుకాని తండ్రి గతించటం తో చేయలేక ,కరువుకాటకాలతో

అల్లా డి తిండీతిప్పలు లేకపో వటంతో తల్లి గతిలేనివారికి రాజే దిక్కు అనుకోని కొడుకు

లిద్ద ర్నీ తీసుకొని కాటిరేవు కోనరాజు వద్ద కు బయల్దే రగా దారిలో దొ ంగలు తల్లినీ, సూరి
శాస్త్రినీ  చంపగా, లక్ష్మణశాస్త్రి ఎలాగో తప్పించుకొని రాజును చేరి ,కొలువులో ఉద్యోగం

పొ ందాడు .రాజు నాలుగు వేలరూపాయలు ఇస్తా నని వాగ్దా నం చేశాడు .కాని రాజుకూ

సో దరులకు వచ్చిన తగాదాలలో ఇవ్వలేకపో తే ,శాస్త్రి అక్కడ ఉండటానికి మనసొ ప్పక

ఆడబ్బును అడగకుండానే ,  దేశాటనం చేస్తూ ఒక యోగి వద్ద రామ తారకమంత్రం

ఉపదేశం పొ ంది ,జపించి పెళ్లి చేసుకొని అత్తా రింట్లో ఉండిపో యాడు .ఈయన పెద్దకొడుకు

రామచంద్ర శాస్త్రి ,రెండవవాడు రామకృష్ణ శాస్త్రి ,మూడవవాడు సుబ్బరాయుడు .

   రామకృష్ణ శాస్త్రికి చదువు అబ్బకపో తే అన్న రామ చంద్ర శాస్త్రి చెంపలు వాయించేవాడు

.రోషం వచ్చి ఇల్లు వదిలి దేశాలు తిరిగి కాశీ వెళ్లి శాస్త్రా ధ్యయనం చేసి ఒక్క ఏడాదిలోనే

వ్యాకరణశాస్త ్ర ప్రవీణుడయ్యాడు.మరో ఏడాదిలో న్యాయం మొదలైన శాస్త్రా లు నేర్చి కాశీ

రాజుకొలువులో పండితులతో శాస్త ్ర చర్చలు  చేసి, గెలిచి ,ఎప్పటికప్పుడు ఉత్త రాలద్వారా

ఇంటికి విశేషాలు తెలియ జేసేవాడు .తమ్ముడు ప్రయోజకుడైనందుకు శాస్త్రి సంతోషించి

పెళ్లి ప్రయత్నాలు చేశారు .మరికొంతకాలానికి ఇండో ర్ మాహారాజు ఆహ్వానించి ,  ఆస్థా న

పండితుని చేశాడని ,ఆతర్వాత హఠాత్తు గా మరణించాడని తెలిసింది .తమ్ముడి చావు

శాస్త్రిని పిచ్చివాడిని చేయగా దుఖావేశంలో వీధుల్లో దుమ్మూ ధూళిలో లో పొ ర్లు తూ

,మైమరచి తిరిగే వాడట ‘

కోరాడ రామ చంద్రశాస్త్రి

కోరాడ వంశ ఉజ్వలమణిపూస రామ చంద్ర శాస్త్రి 1816 లో ఆశ్వయుజ శుద్ధ దశమి

గోదావరిజిల్లా అమలాపురం తాలూకా కేశనకుర్రు గ్రా మం లో జన్మించారు .12 వ ఏట

తండ్రివద్ద శ్రీరామమంత్రం ఉపదేశం పొ ంది ,జపించి మాతామహుని వద్ద రఘువంశం చదివి

,తర్వాత తండ్రిగారి స్వగ్రా మమం నడవపల్లి చేరి సో మయాజుల సూరన్నగారి వద్ద కావ్య

వ్యాకరణాలు అభ్యసిస్తూ శిష్టు కృష్ణ మూర్తి శాస్త్రి గారి వద్ద అలంకార శాస్త ం్ర చదువుతూ

కవిత్వం చెప్పటం నేర్చారు .సూరన్న శాస్త్రిగారితో పొ లం వెళ్లి కావ్య పాఠం నేర్చుకొంటూనే


,తిరిగి వచ్చేటప్పుడు కొన్ని శ్లో కాలురాసి సూరన్నగారికి చూపించగా కవిత్వం గంగా సదృశ

ప్రవాహంగా ఉందని అందులో దో షాలు వెతకటం తనకు కానిపని చెప్పి ఆయనే ఈయన

శిష్యుడైపో యాడు .సూరన్న శాస్త్రిగారి గురించి ‘’శ్రీ శిష్టు వంశాబ్ధి శశికరుడు ,సకలవిద్యా

అనమ సద్మాయ మాన జిహ్వా౦చలుడు ,అమిత కావ్యాళికర్త శ్రీ కృష్ణ మూర్తి పదాబ్జ

సేవనాత్త సద్గ ం్ర థ కల్పనాయత్త సుమతి విరచిత  శ్రవ్త్య దృశ్యాత్మ వివిధ కావ్యుడు ‘’అని

తనను గురించికూడా చెప్పుకొన్నారు రాచంద్ర శాస్త్రి .

    ‘’ నీ తండ్రి బీదవాడు .నీకు పెళ్లి చేయలేడు.నువ్వు సాహిత్య ,కవిత్వ నిదివి  

వాగ్మివి,చెన్నపట్నం వెడత
ి ే ,ఆంగ్లేయులు నీ విద్వత్తు కు డబ్బు ఇస్తా రు .దానితో

అనుకూలవతిని పెళ్లి చేసుకో ‘’అని స్నేహితులు సలహా ఇస్తే , సరేనని బయల్దే రగా

సూరన్న శాస్త్రిగారికి తెలిసి  రామచంద్రా పురం రాజుకు సిఫార్సు చీటీరాసి ఒక బంట్రో తు

ద్వారా రామ చంద్ర శాస్త్రిగారికి పంపారు .దాన్నితీసుకొని రాజు దగ్గ రకు వెడితే అక్కడ

క్షామం ఉండటంవల్ల రాజు ఆస్థా నం లో రెండు నెలలు ఉండమని కోరితే ,మనసొ ప్పక 

చెన్నపట్నం లో మునసబు గిరీ ఇస్తా రనే ఆశతో మళ్ళీ మద్రా స్  బయల్దే రి దారిలో

మచిలీపట్నం వచ్చి ,తెచ్చుకున్నడబ్బంతా ఖర్చుకాగా తిండికూడా లేక ,ఎవరినీ

యాచించలేక సాయంకాలం గొడుగుపేట మల్లేశ్వరస్వామి దేవాలయం చేరి శివునిపై

శ్లో కాలు అనర్గ ళంగా ఉచ్చైస్వరంతో చదువుతుంటే ,  ప్రభల అప్పన్న శాస్త్రి అనే ఆయన

వచ్చి ‘’మీరెవ్వరు “’?అని అడిగత


ి ె ‘’నేనవ
ె రైతే మీకేం “’అని  ఎదురు ప్రశ్న వేయగా

,ఆయన బుజ్జ గించి విషయం తెలుసుకొని ‘’ఒక్కపూట భోజనానికే ఇతరులను అడగలేని

నువ్వు ,మద్రా స్ వెళ్లి మున్సఫీ సంపాదిస్తా వా “’అని ఛలోక్తి విసిరి ,ఇంటికి తీసుకువెళ్ళి

పుత్రవాత్సల్యం తో ఆదరించాడు అప్పన్న శాస్త్రి

   
-- కోరాడ రామకృష్ణ య్యగారు 

కోరాడ రామ చంద్ర శాస్త్రిగారు 

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -2

బందరులో అప్పన్న శాస్త్రి ఇంట్లో కొంతకాలం గడిపి తర్వాత వారాలు చేసుకొంటూ ,ఇంగువ

రామస్వామి శాస్త్రి అనే మంత్రశాస్త వ


్ర ేత్త వద్ద మంత్రగ్రంథాలు అధ్యయనం చేసి ,మద్రా స్

ప్రయాణం మానుకోమని అందరూ కోరగా మానేసి ,ఈయన ప్రతిభ అందరికీ తెలిసి

వఠెంఅద్వైత పరబ్రహ్మ శాస్త్రి  తనతో వాక్యార్ధ చర్చ చేసి గెలిస్తే  వివాహం కోసం
వందరూపాయలు ఇస్తా ననగా   వాక్యార్ధం చేసి ,ఆయన వాద౦ జటిలం అని గ్రహించి

సమర్ధించక ,ఒక అంశం లో ఏకీ భావం కుదరక  మానేస్తే ఆయన ఇస్తా నన్న డబ్బు

ఇవ్వలేదు .శాస్త్రిగారి మిత్రు లు ఆయనకు నచ్చ చెప్పినా వినక ఆయన వాదం దుర్బలం

అని చెప్పారు .కాని వఠెంవారే తర్వాత వచ్చి వంద రూపాయలు ముట్ట జెప్పారు .ఈ

డబ్బుతో స్వగృహానికి బయల్దే రి దారిలో అమలాపురం లో గొడవర్తి

నాగేశ్వరావదానులుగారు శాస్త్రిగారి ప్రతిభ తెలిసి తనకుమార్తె నిచ్చి వివాహం చేస్తా ననగా

,తలిదండ్రు ల అనుమతి పొ ంది చెబుతానని నడవపల్లికి వెళ్ళారు .ఈయన ప్రతిభకు

సంతోషించిన వారితో పాటు అసూయపడిన వారూ ఉన్నారు అక్కడ .శాస్త్రిగారిని

అత్యవసరంగా అవధానం చేయమని అసూయా గ్రస్తు లు కోరగా తాను  చెప్పే పద్యాలు

రాసుకొనే వారు కావాలి అనగా ,67 మంది ఆకులతో ఘంటాలతో వచ్చారు .దేవాలయం

లో సమావేశమై శాస్త్రి గారు ఒక్కొక్కరికి ఒక్కొక్కపాదం చెబుతూ,సూర్యాస్త మయానికి

107 పద్యాలు చెప్పగా ‘’ఇంకా చెప్పగలరా ?’’అని ప్రశ్నిస్తే ‘’ఈతకు లోతేమిటి ?’’అని అనగా

ఆశ్చర్యపడి అప్పటికప్పుడు నలభై రూపాయలు అందజేశారు .అప్పటికి శాస్త్రి గారు

మధ్యాహ్న భోజనం కూడా చేయనే లేదు .మరికొంత డబ్బు సంపాదించి గొడవర్తి

వారమ్మాయిని పెళ్లి చేసుకొన్నారు .

  ధన సంపాదన కోసం నిజాం వెడుతూ దారిలో బందరు వెళ్లి  నోబుల్ హైస్కూల్

తెలుగుపండిట్,తనమిత్రు డు పసుమర్తి ఉమామహేశ్వర శాస్త్రిని కలుసుకోవటం ,ఆయన

అప్పన్న శాస్త్రి గారి ప్రయత్నం తో ఆ స్కూల్ లో ఖాళీగాఉన్న తెలుగు పో స్ట్ లో నెలకు

7 రూపాయల జీతం తో నియమి౦ప బడి మొదటి ఉద్యోగం లో చేరి క్రమక్రమంగా జీతం

పెరిగి ఏకంగా 43 ఏళ్ళు నిరాఘాటంగా నోబుల్ హైస్కూల్ లో పని చేసి’’ నోబుల్ పండిట్ ‘’

అనిపించుకొన్నారు  .అది కళాశాలగా మారినప్పుడు ప్రధాన ఆంద్ర పండితునిగా పని చేసి

,గ్రంథ రచన చేస్తూ అనేక సంస్కృత ఆంధ్ర గ్ర౦థాలు రాసి ,  జీవితం సద్వినియోం
చేసుకొన్నారు  .ఆయన నైష్టికతను ,సదాచారాన్ని మిషినరి యాజమాన్యం గౌరవించి

ఆయనతో మాట్లా డేటప్పుడు కొంచెం దూరంగా ఉంటూనే మాట్లా డుతూ గౌరవం పాటించి

తమ భక్తిపప
్ర త్తు లు తెలియజేసవ
ే ారు .శాస్త్రిగారు ఆత్మాభిమానమున్న వ్యక్తి.ఒకసారి

నోబుల్ దొ రఎవరితోనో ఒకపద్యం పంపి దాని భావం చెప్పమని కోరితే   శాస్త్రి గారు

వివరించిపంపారు .ఇంకోరకంగా చెప్పకూడదా అని దొ ర మళ్ళీ పంపితే కుదరదు అని

చెప్పగా ,నోబుల్ గారే వచ్చి అడిగితె ‘’తప్పు తప్పే మీరు వచ్చినంతమాత్రా న తప్పు

ఒప్పుకాదు’’అని ఖచ్చితంగా చెప్పేసరికి అహం అడ్డ మొచ్చి  ,ఆయన్ను ఉద్యోగం లోంచి

పీకేసే ప్రయత్నం చేస్తే దొ రస్నేహితులు ‘’శాస్త్రిగారి పాండిత్యం అగాధం .మిమ్మల్ని

ధిక్కరించాలని ఆయన అలాచెప్పలేదు .అంతటిపండితుడు మళ్ళీ మనకు దొ రకరు ‘’అని

చెప్పి శాంతింపజేశారు.

  శాస్త్రిగారికి కీర్తి, కనకాలపై ఆసక్తి తక్కువ .ఏక సందాగ్రా హి ,విద్వానిత్య మొదలైన

బిరుదులున్న మాడభూషివెంకటాచార్యులు శాస్త్రిగారు పనిచేస్తు న్నకాలేజీలోని

తనశిష్యులకు

‘’చి౦తకాయ ,కలేకాయ  బీరకాయత మారికే-ఉచ్చి౦తకాయ వాక్యాయ సాధకాయ

తమంజలిం ‘’మొదలైన  శ్లో కాలు  పంపి ‘’పండితుడు ఎవరైనా ఉంటె వీటి అర్ధం

వ్రా సుకురండి ‘’అని పంపారు .వాటికి అనేక రకాల అర్ధా లు చెప్పి రాయించి తాము –

‘’కమల  సమ శయానః పాద్వి రాడాశయానః –స్వభరణ యశ యావః ప్రో జ్జ్హితో సంశయానః

వరమధిక శయానః క్షత్ర పాత్రా శయానో-వ్యధి జలది శయానః పాతుపక్షీ శయానః ‘’అనే

తమపూర్వుల శ్లో కం తోపాటు మరోశ్లో కాన్ని ఇచ్చి ఆచార్యులవారితో అర్ధం రాయించుకొని

రమ్మని పంపగా వాటికి బదులే రాలేదు .శాస్త్రి గారికి శిష్టు వారికీ ఉన్నసాన్నిహిత్యం

గొప్పది .తమ ‘’దేవీ విజయం ‘’కావ్యంలో వీరిని ఇంగువవారినీ స్తు తించారు


.వీరిద్దరిశిష్యులై  రాణి౦నట్లు  విదుషీమణి ,కవితిలక ,కవితావిశారద శ్రీమతి కాంచనపల్లి

కనకా౦బ గారు

‘’వర కోరాడ సుధా పయోధి నిదుడై –వాణీ పుమాకారమై –పరమేశ ప్రతిమానుడై జపతప

–స్స్వాధ్యాయ లోలాత్ముడై –సురభాషా కవి చంద్రు డై  సకలుడై –సుశ్లో కుడై మించె సు-

స్థిరుడై యచ్యుతరామ పూజ్యుడగుచున్ –శ్రీరామ చంద్రు ౦ డహో ’’అని కీర్తించారు .

 శాస్త్రిగారి ఉపజ్నకు దీటుగా ‘’మంజరీ మాధుకరీయం ‘’నాటికను 1860 లో రచించారు

.అప్పటికి ఎలకూచి బాలసరస్వతి ‘’రంగ కౌముది ‘’మొదలైన నాటకాలు రాసినట్లు ప్రచారం

లో ఉన్నా ,వాటి చిరునామా లేనల


ే ేదు .శాస్త్రిగారి నాటిక స్వకపో ల కల్పితం, అపూర్వం .

దీనికి పురాణమూలం లేదు .అంతకుముందే శాకుంతలం ,వేణీ సంహారం ,ముద్రా రాక్షస

నాటకాలను ఆంధ్రీకరించారు .తెలుగు వచనరచన చేసిన తొలితరం వారిలో శాస్త్రిగారూ

ఒకరు .పంచతంత్ర నిగ్రహం కు అనువాదంగా ‘’నయప్రదీపం ‘’రాశారు .1-27 ఉల్లా సాల

మహాకావ్యం కుమారోదయ  చంపు ,2-శృంగార సుధార్ణవ భాణం3-రామచంద్ర విజయ

వ్యాయోగం 4-సంస్కృత విద్యార్ధు లకు ఉపయోగపడే వ్యాకరణం ‘’ధీ సౌధం ‘’5-

శృంగారమంజరి 6-కమనానంద భాణం 7-పుమర్ద సేవధి కావ్యం 8-దేవీ విజయ చంపు

,9-ఘన వృత్త ం 10-వచన పరశురామవిజయం11-స్వోదయం అనే స్వీయ చరిత్ర

మొదలైన 31 రచనలు చేశారు .వీటిలో ఘనవృత్త ం అనే సంస్క్రుతకావ్యం , మంజరీ

మధుకరీయం తెలుగు నాటకం విశేష ప్రా చుర్యం పొ ందాయి .కాళిదాసు మేఘసందేశం

తర్వాత మేఘుని  వృత్తా ంతం ను వర్ణిస్తూ శాస్త్రిగారు ‘’ఘనవృత్త ం’’రాశారు .’’శాస్త్రిగారి

మంజరీ మధుకరీయం నాటకం ప్రధమ ఆంద్ర రూపకం ‘’అని తీర్పు చెప్పారు సుప్రసిద్ధ

నాటక శాస్త జ్ఞు


్ర లు ఆచార్య పో ణ౦గి శ్రీరామ అప్పారావుగారు .శాస్త్రిగారి ఆత్మకథ ‘’స్వోదయం

‘’19 శతాబ్ది లో సంస్కృతం లో రాయబడిన మొదటి స్వీయ చరిత్ర కావ్యంగా రికార్డ్


సృష్టించింది . .1900 శార్వరి శ్రా వణ బహుళ పాడ్యమినాడు రామచంద్ర శాస్త్రిగారు 84 వ

ఏట శివైక్యం చెందారు .

  రామ చంద్రశాస్త్రిగారికి లక్ష్మీ మనోహరం,రామకృష్ణ శాస్త్రి ,దుర్గా నాగేశ్వర శాస్త్రి

అనేకుమారులు ,ఇద్ద రుకుమార్తెలు .లక్ష్మీమనోహరంగారు సంస్కృతం నేర్చి  మెట్రిక్ పాసై ,

రెవిన్యు ఉద్యోగి అయ్యారు  .రామకృష్ణ శాస్త్రిగారు సంస్కృత ఆంగ్ల భాషలలో పాండిత్యం

సాధించి అల్పవయస్సులోనే  మరణించారు.దుర్గా నాగేశ్వర శాస్త్రి తండ్రిని మించిన

తనయుడు .సహజ పాండిత్యం  ఉన్నవారు .తండ్రివద్ద సంస్కృతం నేర్చి ,తండ్రి అనారోగ్యం

తో కాలేజీకి  వెళ్ళలేకపో తే  పండితుడిగా చేరి ,కాలేజీ విద్యార్ధు లకూ సమర్ధవంతంగా

పాఠాలు బో ధించి తండ్రిని మించినవాడు అనిపించారు .ఈయన బో ధనను క్లా సు

బయటనుంచి గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆయన తండ్రిగారికి సంతోషంగా

తెలియేసేవారు .కొద్దికాలం లోనే సర్వశాస్త ్ర పారంగతులై  యోగ౦లొనూ అనితర ప్రతిభ

చూపిన నిరాడంబరులు ,పారమార్ధిక చింతన ఉన్నవారు .మిషనరీల అభిమానాన్ని

తండ్రిగారిలాగానే పొ ందుతూ 33 ఏళ్ళు అక్కడే పని చేశారు .కాంచనపల్లి కనకాంబ గారు

‘’అతిశాంతుడు మహామహుండు ముని యోగానంద నాధు౦డు ,సా-దిక సర్వార్ధు డు

,దేశికా౦ఘ్రియుగభక్తికత
్రీ ముక్త్యా౦గ నాయుతుడేకాంతుడు ,రామచంద్ర పరిచర్యోత్సాహి

నాగేశుడ-ప్రతిముండుత్త ము డాద్యయోగిజన సంభవ్యాంత రంగు౦ డహో ‘’అని ‘’శ్రీనివాస

త్రిలింగ మహా విద్యా పీఠం గురుపరంపర’’లో ప్రస్తు తించారు .

  రామచంద్ర శాస్త్రిగారు కొడుకు నాగేశ్వర శాస్త్రిగారు బందరు నోబుల్ కాలేజీలో 75 ఏళ్ళు

ఆంద్ర ఉపాధ్యాయులుగా పని చేసిన ఘనకీర్తి పొ ందారు .నాగేశ్వర శాస్త్రిగారి సమకాలికులు

శ్రీ చెళ్ళపిళ్ళ  వెంకట శాస్త్రిగారు   చెళ్ళపిళ్ళ వారు తమ ‘కధలు గాధలు ‘’లో ఈతండ్రీ

కొడుకులగురించి ముచ్చటించారు .నాగేశంగారి కొడుకులకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు

.ఎవరైనా అడిగత
ి ె ‘’గాయత్రి ‘’జపించుచాలు’’అనేవారు.దీన్ని వేదవాక్కుగా తీసుకొని లక్ష్మీ
మనోరంజనం గారి రెండవకుమారుడు శేషావధాని గాయత్రిజపించి ,తైత్తి రీయం మొదలైనవి

చదువుతూ చివరికాలం లో ‘’సో హం ‘’భావం పొ ంది 1960 లో గతించారు .రామచంద్ర

శాస్త్రిగారి పెద్దకుమారుడు ,కోరాడ రామక్రిష్ణయ్యగారి తండ్రీ అయిన లక్ష్మీ మనోహారం గారు

మెట్రిక్ పాసై ,బందరుతాలూకా ఆఫీస్ లో గుమాస్తా గా చేరి ,ఎన్నో సార్లు ప్రమోషన్ వచ్చినా

తండ్రి సేవకు దూరమౌతానని  బందరు వదలక తండ్రి సేవలో ధన్యులై హెడ్ గుమాస్తా గా

రిటైర్ అయిన త్యాగమూర్తి .1861 లో జనించిన ఈయన 12 ఏట సీతమ్మగారిని

వివాహమాడి ,రామకృష్ణ య్య శేషావధానులు అనే ఇద్ద రు కుమారులకు జన్మ నిచ్చారు

.వీరిలో పెద్దకుమారుడైన కోరాడ రామ కృష్ణ య్య గారి గురించి తెలుసుకొనే ప్రయత్నం లో

ఆ వంశఘన చరిత్ర అంతా అవగతం చేసుకొని పునీతులమయ్యాం .

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -3

కోరాడ రామకృష్ణ య్యగారు 2-10-1891 ఖరనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి

చిత్రా నక్షత్రం నాడు అమలాపురం లో మాతామహులు గొడవర్తి నాగేశ్వరావధానులు

గారింట జన్మించారు .వెంకటేశ్వరస్వామి మహా భక్తు లైన  గొడవర్తివారు అమిత

నిస్తా పరులు .ఇంటి ఆవరణలో ఒక చోట వెంకటేశ్వరస్వామి పటం పెట్టి దానివద్ద ఒక బిందె

ఉంచేవారు .భక్తు లకానుకలతో అది నిండగా,మరో బిందె పెట్టేవారు .ఈ డబ్బుతో నాలుగు

గోడలపై పాక నిర్మాణం చేశారు .తర్వాత అది మండపంగామారి ,ఆతర్వాత వెంకటేశ్వర

విగ్రహ ప్రతిష్ట జరిగి గుడి నిర్మాణం అయి ,గుడి చుట్టూ ఇళ్ళు ఏర్పడి , వెంకటేశ్వర

అగ్రహారమై పెద్ద క్షేత్రంగా రూపు దాల్చింది .

 రామకృష్ణ య్యగారు బందరులో తలిదండ్రు లు లక్ష్మీ మనోహరం సీతమ్మగారి వద్ద పెరిగారు

తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు అని మనకు తెలుసు .తాతగారి గాంభీర్య గౌరవాలు

గ్రంథరచనాపటిమ ,పాండిత్య ప్రభావాలు మనవడిలో ఏర్పడ్డా యి .బందరులోనే ప్రా ధమిక

విద్య నేర్చారు .అప్పుడు ‘’మొద్దు రాచిప్ప’’లకు బండకొయ్యలు ,కొదండాలు శిక్షగా ఉండేవి


.తోటిపిల్లలు ఈ శిక్షలకు గురైతే నిర్విణ్ణు లై  దుఖి౦చేవారు .తర్వాత నాదెళ్ళ పురుషో త్త మ

కవిగారి ప్రా ధమిక పాఠశాల లో చేరి చదివి ,హిందూ హైస్కూల్ లో మూడవఫారం వరకు

చదివారు .నాలుగవ ఫారం నోబిల్ హైస్కూల్ లో చదివి ఆకాలేజీలోనే బి.ఏ చదివి

పాసయ్యారు  .బ్రహ్మయ్య లింగం గారు తెలుగు ,కుంటి రంగాచార్యులుగారు సంస్కృత

గురువులు .హెడ్ మాస్ట ర్ కుంభకోణం కృష్ణ మాచార్యులుగారి ‘’ బెత్తం హవా ‘’భయంకరంగా

ఉండేది .అందరికీహడల్ .ఆయన ఆంగ్ల పాండిత్యం, బో ధనా కూడా

హడలెత్తి ంచేవి.తెలుగుక్లా స్ లో  వేళాకోళాలు అల్ల ర్లు ఉత్సాహంగా ఉండేవి .టెన్నిస్ పో టీలు

బాగా జరిగేవి  .

  స్వాతంత్రో ద్యమం ఉధృతంగా ఉన్న ఆకాలం లో మహా వక్త బిపిన్ చ౦ద్రపాల్ దేశమంతా

తిరుగుతూ బండరులోనూ ప్రసంగాలు చేసి ఉర్రూ తలూగించాడు .కౌతా శ్రీరామ శాస్త్రిగారు

మచ్చుల చావడిలో జాతిప్రధకప్రసంగాలు చేసి యువకులలో జాతీయభావం

రగుల్కొల్పారు .బందరు హిందూ హైస్కూల్ ఇసుక తిన్నెలపై మహాత్మ గాంధి

ప్రసంగించాడు .రామకృష్ణ య్యగారి సహాధ్యాయి శ్రీ మత్తి రుమల గుదిమెళ్ళ వరదా

చార్యులుగారు గాంధీకి 500 రూపాయలు నగదు అందజేయటం ,ఆంధ్రజాతీయ కళాశాల

స్థా పన ప్రయత్నం ,దేవాలయాలలో వేదాంత ఉపన్యాసాలు ,మిషనరీల మతమార్పిళ్లు

,దానికి జరిగిన వ్యతిరేక ఉద్యమాలు ,శివగంగ మహిషాసుర మర్దినీ ఉత్సవాలు ,ఏనుగు

అ౦బారీలు తాలిమ్ఖా నాలు ,దీపావళినాడు ‘’తోటాల లడాయీలు ‘’అన్నీ

రామకృష్ణ య్యగారికి పరమ ఆకర్షణీయంగా ఉండి,విద్యార్ధి దశ బహు చమత్కారంగా

గడిచింది .మెట్రిక్  చదువు తుండగానే అమలాపురం దగ్గ ర ముంగండ కు చెందిన

ఖండవల్లి రామమూర్తి గారి కుమార్తెతోఅన్నపూర్ణా ౦బ తో   వివాహం జరిగింది .

   రామకృష్ణ య్యగారి బాబాయి నాగేశ్వరశాస్త్రిగారికి సంతానం లేకపో వటంతో ఈయననే

కొడుకులా భావించారు .కాలేజీలో ,ఇంట్లో కూడా గురువుగా ఉండేవారు .తమ ‘’భారత


కవితా విమర్శనం ‘’లో రామకృష్ణ య్యగారు ‘’శ్రీరామ చంద్ర కృతినం-ద్వంద్వాతీతం

గురోర్గు రుం –యోగీశ్వరం జ్ఞా నధనం -  వందే నాగేశ్వరం గురుం ‘’అని పినతండ్రిగారిని

ప్రస్తు తించారు .అప్పుడే ఇంటర్ (ఎఫ్ .ఎ.)బో ధన కొత్త గా వచ్చి తెలుగు సంస్కృతం చరిత్ర

చదివే మహదాకాశం వచ్చి లెక్కలబాద తప్పింది .బియేతల


ె ుగు తీసుకొని

సంస్కృతాంధ్రా లు నేరుస్తూ ఇంట్లో కావ్యశాస్త ్ర పాఠాలు బాబాయ్ గారివద్ద నేర్చారు.అప్పుడు

వీరిక్లా సులో ఇద్ద రే విద్యార్ధు లు ఉండేవారు .బి.ఎ .పాసవగానే అదే హైస్కూల్ లో

తెలుగుపండితులుగా చేరారు  .అప్పుడే వరదా చార్యులుగారు విజయనగరం సంస్కృత

కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు .అప్పుడే బి ఏ లో పార్ట్ 111 తెలుగు –సంస్కృతం

మొట్ట మొదటి సారిగా ప్రవేశపెట్టా రు .దీనికి ఆనంద గజపతి మహారాజు ప్రో త్సాహం ఉన్నది

.అప్పుడు వియనగరం రాజమండ్రి బందరు అనంతపురం లలో మాత్రమె కాలేజీలున్నాయి

. పండితుల వాగ్వాదాలలో తానుకూడాపాల్గొ ని పరీక్షకులుగా వ్యవహరించి ,విద్వత్తు ను

గుర్తించి బహుమతులివ్వటం ,పాశ్చాత్య దేశాలలో జరిగే భాషా చర్చలపై అవగాహన

ఉన్నవారు ,మాక్స్ ముల్ల ర్ మహాపండితుడు ఋగ్వేదాన్ని నాగరలిపి

ముద్రించటానికిప్రో త్సాహక  ద్రవ్య సహాయం చేసినవారు ,ఇండో –యూరోపియన్ ఏక భాషా

కుటుంబ అవగాహన ఉన్నవారు ఆనంద గజపతి గారు . స్నేహితుడు వరదా చార్యుల

పిలుపు ,రాజాగారి ప్రో త్సాహం , ప్రిన్సిపాల్ శ్రీ రామావ తారం గారి పట్టు దలతో

రామకృష్ణ య్యగారికి విజయనగరం మహారాజా కాలేజిలో సంస్కృతాంధ్ర ఉపన్యాసకులుగా

ఉద్యోగం లభించి వెంటనే చేరారు ఇక్కడ సంస్కృత భాషాశాస్త ం్ర ,ద్రా విడ వ్యాకరణం కూడా

బో ధించాల్సి రావటంతో అధిక శ్రమ చేసేవారు .వీరి సాహిత్య రచనా విశేషాలు తరువాత

తెలుసుకొందాం .

 
 

 కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -4

విజయనగరం రాజా గారి కాలేజీలో పని చేస్తు ండగా రామకృష్ణ య్యగారికి ఇంగ్లీష్ లెక్చరర్

ఉల్లా ల్ సుబ్బరాయభట్టు గారి తోపరిచయమై ఆయనద్వారా తుళు కన్నడ  ద్రా విడ

భాషాతత్వాన్ని తెలుసుకోవటం వలన ద్రా విడ భాషాతత్వ వివేచనం పై అమితాసక్తికలిగి

కాలేజి మాగజైన్ లో ‘’ద్రా విడ భాషా పదచరితము ‘’వ్యాసం రాశారు  .దీనితో

రామకృష్ణ య్యగారు ‘’తొలి ద్రా విడ భాషా తులనాత్మక పరిశీలకుని ‘’గా మార్గ దర్శిగా,

వైతాళికునిగా పేరుపొ ందారు .తర్వాత  వర్ణో త్పత్తి మొదలైన వ్యాసాలూ రాశారు

.సాహిత్యవ్యాసాలు ,విమర్శలు ఆంద్ర పత్రిక సంవత్సరాది సంచికకు  భారతి కి

పుంఖానుపుంఖాలుగా గా రాశారు .అప్పటికి తెలుగు భాషా శాస్త ం్ర - ఫైలాలజి పై

గిడుగురామమూర్తిగారు ,చిలుకూరి నారాయణరావు గారు మాత్రమె కృషి చేస్తు న్నారు

.వీరికి ద్రా విడభాషా శాస్త ం్ర పై అవగాహన లేదు .ఒకే మూల ధాతువు నుంచి తెలుగు
తమిళ,కన్నడ పదాలు ఏర్పడ్డా యని సో దాహరణంగా రామకృష్ణ య్యగారు రుజువు చేశారు

.దీనితోపాటు శ్రీనాథుడు –సంధియుగము ,భీమేశ్వరపురానం ,రస చర్చ మొదలగు

వ్యాసాలూ రాసి తమ అసమాన పాండిత్యాన్ని లోకానికి చాటారు .1921 లో ‘’

సంస్కృతాంధ్ర భాషలు అభిమాన విషయంగా ఎం. ఏ .పాసయ్యారు .1924 లో మద్రా స్ లో

జరిగిన  ‘’ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ‘’కు కాలేజి తరఫున ప్రతినిధిగా వెళ్ళారు

.ఆతర్వాత ఇలాంటి సభలకు చాలావాటికి వెళ్లి ,బెంగాల్ రాష్ట ్ర  శాసనసభ అధ్యక్షుడు

,ద్రా విడ భాషా శాస్త ్ర వేత్త సునీత్ కుమార్ చటర్జీ తో పరిచయం పొ ందారు .12 ఏళ్ళు

విజయనగరం కాలేజిలో పనిచేసి ,1947 లో దర్భాంగలో జరిగిన 14 వ ఓరియెంటల్

కాంగ్రెస్ కు అధ్యక్షత వహించారు .

  మద్రా స్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు. అందులో

తెలుగు తమిళ కన్నడ భాషల శాఖలు ప్రా రంభించి  ఫైలాజికి ప్రో త్సాహం కలిగించాలని

భావించి ‘’కోలిన్స్ ‘’అనే పాశ్చాత్య భాషా శాస్త ్ర వేత్తను ఆహ్వానించి ప్రేరణాత్మక

ప్రసంగంచేయించారు .రామకృష్ణ య్య గారి ప్రతిభా పాండిత్యాలు తెలిసిన నాయుడుగారు

తమ యూని వర్సిటిలో చేరమని ఆహ్వానించి ,విజయనగర రాజా దివాన్ శ్రీ మామిడిపూడి

వెంకటరంగయ్యగారికి ఉత్త రం రాసి రామ కృష్ణ య్యగారిని తమ యూని వర్సిటీ లో

చేరటానికి పంపమని కోరారు .కృష్ణ య్యగారికి  ఉన్న చోట బాగానే ఉందికదా ,కదలటం

ఎండుకనుకొని వెళ్లా లని లేక దరఖాస్తు చేయలేదు .మళ్ళీదివాన్ గారికి నాయుడు గారు

ఉత్త రం రాస్తే ఆయన ఈయనతోమాట్లా డి,దరఖాస్తు పెట్టించి ఇక్కడ ఉద్యోగానికి భద్రత

కల్పించే పూచీ తీసుకొన్నారు .విజయనగరం వదలలేక వదలలేక భార్యాభర్త లు మళ్ళీ

తిరిగి వస్తా మనే ధీమాతో   సామానంతా హెడ్ మాస్ట ర్ చెరుకూరి జోగారావుగారింట్లో ఒక

గదిలో సర్దేసి మద్రా స్ వెళ్ళారు .


 1927 లో  మద్రా స్ యూని వర్సిటిలో రీడర్ గా చేరిన కృష్ణ య్యగారికి పెద్దగా పని

ఉండేదికాదు నెలకు 150 రూపాయలు జీతం .ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు

డ్యూటి.1950 లో సీనియర్ లెక్చరర్ గా పదవీ విరమణ చేశారు .తిరుపతి ప్రా చ్య

పరిశోధనాలయం లో రీడర్ గా నియమితులై ,6 ఏళ్ళు పనిచేసి మొత్త ం 40 ఏళ్ళు

ఆంధ్రభాషా వాగ్మయ సేవలో తరించారు .భాషా పరిశోధన అభిమాన విషయం గా ఉన్న

వీరు ‘’స్ట డీస్ ఇన్ ద్రవిడియన్ ఫైలాలజి ‘’అనే మొదటి పుస్త కం రాసి ప్రచురించారు

.1950 లో మద్రా స్ ప్రభుత్వం వీరి భాషాకృషికి 500 రూపాయల నగదు పారితోషికం

అందజేసింది .కాళిదాసు ని కళా ప్రతిభలు మొదలైన వ్యాసాలూ రాశారు .’’ప్రా జ్న్

నన్నయయుగం  లో తెలుగుభాష ,భాషా చారితక


్ర వ్యాసాలు ,సంధి ,ద్రవిడభాష సమాన

శబ్దా లు (ద్రవిడియన్ కాగ్నేట్స్)మొదలైన భాషాశాస్త ్ర గ్రంథాలు రాశారు .సాహిత్య విమర్శ

గ్రంథాలలో   –1‘’ఆంధ్రభారత కవితా విమర్శనం’’మహా పండితుల విమర్శకుల 

విశ్లేషకులను అలరించి ఆయన ప్రతిభకు ఊయల అయింది  ,2-దక్షిణ దేశ భాషా

సాహిత్యములు 3-సారస్వత వ్యాసములు 4-తెలుగు లిటరేచర్ అవుట్ సైడ్ దితెలుగు

కంట్రీ(తెలుగు దేశానికి వెలుపల తెలుగు సాహిత్యం )5-కాళిదాసుని కళాప్రతిభలు

ఉన్నాయి

  నవనాథ చరిత్ర ,పరతత్వ రసాయనం,వల్ల వాభ్యుదయం నన్నెచోడునికుమారసంభవం

మొదలైన 15 ప్రా చీన గ్రంథాలను పరిష్కరించి విపుల పీఠికలతోప్రచురించారు

..వెంకటాద్రిమహాత్మ్యం శ్రీనివాస విలాస సేవధి పరిష్కరించి తిరుపతిలో ఉన్నప్పుడు

ప్రచురించారు .మన సంస్కృతికి చెందిన తాళిబొ ట్టు ,మంగళసూత్రం,అక్కమహాదేవి

వచనాలు దక్షిణాపద సంస్కృతీ  మొదలైన ఎన్నో వ్యాసాలూ రాశారు .1940 మార్చి లో

తిరుపతిలో  జరిగన
ి ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ‘’లో తెలుగు విభాగానికి
రామకృష్ణ య్యగారు అధ్యక్షత వహించి చేసిన 37 పేజీల అధ్యక్షోపన్యాసం లో తెలుగుభాషా

సాహిత్యాల చరిత్ర జరుగుతున్న పరిశోధనలువివరించి భావికి దిశా నిర్దేశనం చేశారు .

  రామ కృష్ణ య్యగారి జీవితం  నిండుగోదావరి గాసాగింది .నిరాడంబరత, మితభాషణం,

అజాత శత్రు త్వం ఆయనకు అలంకారాలు .సాధారణ వస్త ్ర ధారణా, దేనికీ తాపత్రయపడని

నైజం ,ఉద్యోగాలు ఆయన  వెంటపడ్డా యికాని, ఆయన ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు

.సంపూర్ణ ఆరోగ్యం ఆయన కవచం .ఉద్యోగం లో సెలవు పెట్టలేదు .కరుకైన క్రమ శిక్షణ

ఆయనది .తోటలంటే మహా ఇష్ట ం .ప్రతి వేసవిలో సకుటుంబంగా అమలాపురం వెళ్లి చెట్లకు

నీరుపెడుతూ ,పంటపండిస్తూ ఆనందంగా గడిపేవారు .తిరుపతిలో ఉద్యోగ విరమణ

తర్వాత ఉపనిషత్తు లు బ్రహ్మ సూత్రా లు పఠిస్తూ ఆధ్యాత్మిక జీవితం గడిపారు .పవిత్ర

జీవనం ,సత్యనిస్ట ,శ్రద్ధా సమావిస్ట ,పవిత్ర త్రివేణీ సంగమమైనది  రామకృష్ణ య్యగారి జీవితం

.ఇంతటి పవిత్ర ఆదర్శ సార్ధక జీవితం గడిపిన కోరాడ రామకృష్ణ య్యగారు 28-3-1962 న

71 వ ఏట కీర్తి శేషులయ్యారు .

  సహృదయత చిత్త శుద్ధి ,ప్రా మాణికత భాషా సాహిత్య రంగాలలో  ప్రధములురామ

క్రిష్ణయ్యగారు సాహిత్య వ్యాసంగాన్ని జీవిత పరమార్ధా న్ని సాధించే తపస్సుగా

కొనసాగించిన రుషి వరేణ్యులు .తెలుగు కన్నడ తమిళ భాషలకు ఒకే రకమైన’’ ఛంద

స్సాహితీ సంప్రదాయం’’ఉందని చెప్పి నిరూపించటానికి గ్రంధం రాశారు .పరిశోధనలో వారిది

సత్యైక దృష్టి .  రామకృష్ణ య్యగారి రెండవ కుమారుడుఆచార్య డాక్టర్  కోరాడ మహాదేవ

శాస్త్రిగారు ఎంయే ఎకనామిక్స్ పసి సిమ్లా లో కేంద్ర కార్మిక శాఖలో పని చేసి  ఉద్యోగం

మానేసి కలకత్తా విశ్వవిద్యాలయం లో సునీతికుమార్  చటర్జీ పర్యవేక్షణలో ‘’ది హిస్టా రికల్

గ్రా మర్ ఆఫ్ తెలుగు ‘’పై పరిశోధించి డిలిట్ పొ ందారు .కొంతకాలం జర్మనీలో భాషా

శాస్త్రా చార్యులుగా ఉన్నారు .శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం లో ఆంద్ర

శాఖాచార్యులుగా ,అధ్యక్షులుగా చేసి పదవీ విరమణ చేశారు .తండ్రిని మించిన


తనయులనిపించుకొని తండ్రిగారు వ్రా య  సంకల్పించిన  ‘’చరితక
్ర వ్యాకరణం ‘’రచించారు

.వర్ణనాత్మక ఆధునిక ఆంధ్రభాషా వ్యాకరణం (డిస్క్రిప్టివ్ గ్రా మఅండ్ హాండ్ బుక్ ఆఫ్

మోడరన్ తెలుగు )ను విదేశీయులకోసం రాశారు .

 మొదట్లో నే చెప్పుకొన్నట్లు  కోరాడ వారి వంశం లో శ్రీశైల భ్రమరాంబికా వరప్రసాద

లబ్దు లైన మహాదేవ శాస్త్రి గారు అమ్మవారిని కోరినట్లు ,  ఈ మహాదేవ  శాస్త్రి గారి నుంచి

ఇప్పటితరం  అంటే రామకృష్ణ య్యగారికుమారులు మహాదేవ శాస్త్రి గారివరకు అందరూ

సరస్వతీ పుత్రు లే జన్మించి వంశకీర్తిని  ఇనుమడింప జేసిన వారే .వీరందరినీ స్మరించటమే

నిజమైన సరస్వతీ పూజ .

   ఆధారం –‘’ కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం’’అనే ఈ నాలుగుభాగాల

ధారావాహికకు ఆధారం శ్రీ కోరాడ రామకృష్ణ య్య గారి శతజయంతి వేడుకల సందర్భంగా

ప్రచురించిన ప్రత్యేక సంచిక ‘’కోరాడ రామ కృష్ణ య్య శత జయంతి –సాహితీ నీరాజనం ‘’లో

ఆచార్య తిరుమల రామ చంద్ర రాసిన వ్యాసం ‘’కోరాడ రామకృష్ణ య్య గారి వంశం –జీవితం

–రచనలు ‘’.

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -5

భాగవత కృష్ణు డు ,భారత కృష్ణు డు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి
‘’సారా౦శ నవనీతామృతం -

శ్రీ కృష్ణు ని జీవితాన్నిబట్టి చూస్తె  భారతం కంటే ముందే భాగవతం వ్యాసులవారు


రచించినట్లు ,కృష్ణ బాల్య, కౌమార క్రీడలన్నీ భాగవతం లోనే ఉన్నాయి .భారతం లో కృష్ణు ని
ఉత్త ర జీవిత వర్ణన ఉంది .అయినా భాగవత పీఠికలోభారతం తర్వాతే వ్యాసుడు భాగవతం
రాసినట్లు ఉంది .రెండిటికీ కర్త వ్యాసుడే అయినప్పుడు ఈ మీమాంస ఎందుకు వచ్చిందని
కోరాడ రామకృష్ణ య్యగారు తనను ఇంటర్వ్యు చేసన
ి రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారిని
ప్రశ్నించారు.

  శర్మగారుఅదొ క చిక్కుప్రశ్న అని దాన్ని మరింత జటిలం మాత్రమె చేయగలనని చెప్పి


,భరతం చివరిభాగం హరివంశం ,ఇందులో కృష్ణ జననం మొదలైన భాగవత కథలన్నీ
ఉన్నాయని  భారత భాగవతాలకు ముందే వ్యాసుని తండ్రి పరాశర మహర్షి విష్ణు పురాణం
రాశాడని ,అందులో కథలన్నీ భాగవత కృష్ణ లీలలే కదా అని జవాబిచ్చారు
.’’అందుకేనేమో లోకం లోభాగవతం వ్యాసుడు రాయలేదని ఎవరో బో పదేవుడు రాశాడనే
మాట ప్రచారం లో ఉంది అన్నారు కోరాడవారు .,బో పదేవుడు రాశాడు అనేది అర్ధం
లేనిమాట అని .అతనికాలం 13 వ శతాబ్ది అని, అంతకు పూర్వమే మధ్వాచార్యులు
మొదలైనవారు భాగవతాన్ని ప్రమాణ గ్రంథంగా స్వీకరించారని ,శైలిలో తేడా ఉండటం
వలన ఈ ఊహ వచ్చి ఉండచ్చు అన్నారు శర్మగారు .దీనితో ఏకీభవిస్తూ కోరాడవారు
‘’భారత మిషమున బలికితి ,వేదార్ధ భావమెల్ల మునుకొని ,స్త్రీ, శూద్ర ముఖర
ధర్మములందు  తెలిపితి నే జెల్ల –దీని జేసి ఆత్మ సంతసమందదు,ఆత్మలో ఈశుండు
సంతసి౦పక యున్నజాడ దో చె-హరికి ,యోగివరుల కభిలషి త౦బైన ,భాగవతంబు
బలుకనైతి ,మోసమయ్యే’’అని వ్యాసుడు తృప్తి లేకుండా ఏడుస్తూ కూర్చుంటే
,నారదమహర్షి వచ్చి ఓదార్చి భాగవతం రాసి సంతృప్తి చెందమని ప్రో త్సహించాడని ,కానీ
హరివంశం లోనే శ్రీ కృష్ణు డు మహా విష్ణు వు అవతారం అని ,అతడు చేసినవన్నీ
మానవాతీత చర్యలని వర్ణించిన వ్యాసునికి ఈ అసంతృప్తి శోకం ఎందుకు వచ్చిందో అర్ధం
కావటం లేదని కోరాడవారు రాళ్ళపల్లి వారిని ప్రశ్నించారు .

  ‘’నిజమే .భారత, హరివంశాలలో శ్రీ కృష్ణ మహత్వం అంతా ఉంది కాని వాటిలో భక్తి
భావన అంతతీవ్రంగా లేదు .భాగవతం లో ఆ రసానుభవం తీవ్రంగా నిర్వహించబడింది
.భారత హరివంశాలు వీలైనప్పుడల్లా శివ ,కేశవుల అభేదాన్నే వివరించాయి ,హరివంశం
లో శ్రీ కృష్ణు డు సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చేసిన ఘట్ట ం లో హరి హరులకు
పూర్తిగా అభేదం చెప్పబడి౦ది కూడా.కాని భాగవతం లో ఈ కథ లేనల
ే ేదు .కనుక శ్రీ
కృష్ణు డే పరబ్రహ్మ అనే తత్వాన్ని చెప్పటానికే వ్యాసర్షి భాగవతం రాశాడు అని
పిస్తో ందన్నారు శర్మగారు .శ్రీ కృష్ణు డు శివునికి తపస్సు చేసినవిషయం విష్ణు పురాణం లో
లేదుకదా అన్నారు కోరాడవారు .అందుకే ఈ చిక్కు  విడి పో యేది కాదు  అని ము౦దే
చెప్పానని, ఎవరు రాసినా శ్రీకృష్ణు నిపై అనన్యభక్తిని ప్రచారం చేసింది భాగవతం మాత్రమె
నని దీన్ని తన అసాధారణ కవిత్వ ధారతో పో తన్నగారు తలపొ లం దాకా ,ఈడ్చుకు
వెళ్ళాడని ,శ్రీ కృష్ణ పరబ్రహ్మం ను పూజించి అతని గుణగానాలను మననం చేస్తే,పూజిస్తే
మోక్ష సాధనమని ,ధర్మమార్గ మని   శర్మగారన్నారు .

  కోరాడవారు అందుకొని  కృష్ణ భక్తిని భాగవతం సాధించినంతగా భారతం సాధించలేదనీ ,


బాలకృష్ణ లీలలు, యవ్వన విలాసాలు భారతం లో లేకపో యినా ,ఆయన అసాధారణ ప్రజ్ఞా
ఆశ్రిత వాత్సల్యం ,ధర్మ దృష్టి,నీతిపా౦డిత్యం ,స్వార్ధం లేని లోకకల్యాణ దృష్టి,అందరినీ
ఆకర్షించే ధీర లలిత శా౦తత్వం ,క్లిస్టసమయాలలోకూడా చెడని మనోబలం భారత కృష్ణు ని
లక్షణాలు అన్నారు రామకృష్ణ య్యగారు .దీన్ని కొనసాగిస్తూ అనంత కృష్ణ శర్మగారు శ్రీ
కృష్ణు డు సార్వకాలిక సందేశంగా అందించిన భగవద్గీత లో స్థిత ప్రజ్ఞతను మహో దాత్త గుణం
గా చెప్పగా గాంధీ మహాత్ముడు ఆ శ్లో కాలను నిత్యపారాయణ చేసి అమలు
పరచుకొన్నాడు .ఈ స్థిత ప్రజ్ఞత్వం మహా భారత కృష్ణు ని కి శోభాయమానమైన అలంకారం.
ఆయన భగవానుడు అనటానికి ఇదొ క్కటి చాలు అన్నారు .

  దీన్ని సమర్ధిస్తూ కోరాడవారు  లోక కల్యాణానికి ,ఆత్మానందానికి ఆ గుణాలు యెంత


యెక్కువగాఉంటేఅంత దివ్యత్వం ఆ వ్యక్తిలో కనిపిస్తు ందని పూతన సంహారం
,కాళీయమర్దనం  గోవర్ధనోద్ధరణం మొదలైనవి ,భగవదవతారమని భావి౦చబడే
వ్యక్తిలోచిన్న చిన్న చిల్ల రపనులుగా వివేకవంతులు భావిస్తా రని, అవతారం అంటే విష్ణు వు
వైకుంఠానికి తాళం పెట్టేసి ,క్రిందికిదిగి మనిషిగా పుట్టా డని ,కానీ ,అక్కడా ,ఇక్కడా రెండు
శరీరాలలో ఏకకాలం లో వర్తి౦ చేవాడని భావించటం’’ ‘ రమణీయం కదా అన్నారు
.,శర్మగారు అవిచారం అయినా రమణీయం అనే మాట గొప్పగా ఉందని ,అదే
భక్తు లుకోరుకోనేదని ,ఆ రమణీయతా గుణమేసామాన్యభక్తు లకు జీవనం అనీ
,ఆధ్యాత్మికమైన అతీంద్రియ తత్వాన్ని ,ఆది భౌతికంగా భావించి అనుభ వించటమే భక్తి
స్వరూపం అనీ ,అందుకే శ్రీ కృష్ణు ని బాల,తరుణ లీలలు లోకాన్ని అంతగా ఆకర్షించాయని
అన్నారు .

  రామ క్రిష్ణయ్యగారు వెంటనే ఆది భౌతికభావనలను ,ఆధ్యాత్మికంగా సంస్కరించుకోకపో తే


,అవి మరీ సంకుచితమైపో తాయని గుర్తించాలి అంటూ ,శ్రీ కృష్ణ భక్తు లు ఆయన జార.చోర
లీలలతో ఆగిపో యి ,చరితార్దు లమయ్యామని భావిస్తా రని ,మనం ఉపాసించే దేవతా లీలలు
మన ధర్మార్ధ కామాల సంస్కరణ కు సాధకం కాకపొ తే ఆ భక్తివల్ల లాభం కంటే నష్ట ం
ఎక్కువ అని నిర్మొహమాటంగా చెప్పారు ..శర్మగారు భారత కృష్ణు ని మహాత్యాన్ని అర్ధం
చేసుకొని ఉపాసి౦చటానికి పూర్వరంగంగా భాగవత కృష్ణ మూర్తి చిత్రి౦ప బడినాడని
కోరాడవారి భావమా ?అని ప్రశ్నించారు ,.అవునని కోరాడవారనగా ,శర్మగారు తనదీ
అదేఅభిప్రా యం అని బలపరఛి ,భారత కృష్ణు డే ఎక్కువ గంభీరంగా ,ధర్మాన్ని ,నీతినీ
రెండిటినీ సమానంగా నిర్వహించి ,భోగ ,యోగాలు రెండూ పరస్పర ఉపకారకాలుగా
చెప్పిన మహా వ్యక్తి భారత కృష్ణు డే అనీ ,ద్రౌ పదీ స్వయంవర ఘట్ట ం లో ‘’అమూర్తి ‘’గా
ఉండి,రాయబారం యుద్ధ ం లలో ,తత్వ చర్చలో ,వినోదం లో ‘’అత్యత్తి స్ట దశాంగులం’’అని
వేదం చెప్పినట్లు అందరినీ మించి ,అందరితో చేరి ,నవ్వుతూ జీవితం గడిపాడు అన్నారు .

  కోరాడవారు కోరస్ గా ‘’సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ –అహం త్వా౦ 
సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచః ‘’అని అందుకే అన్నాడు ,అనగలిగాడు అని చెప్పి

‘’క్ర౦దు కొను సర్వ ధర్మ,వికల్పములను –నెడల విడిచి ,దృఢంబుగ నేనొకండ-శరణముగ


నాశ్రయి౦పుము సకల దురితములకు   - దొ లగింతు నిన్ను బ్రమోదమంద’’అని భారత
యుద్ధ ం లో గీతోపదేశం లో అర్జు నునికి శ్రీ కృష్ణు డు నిర్భయంగా ,నిస్సందేశం గా చేసిన
ఉపదేశం మనదేశంలో అందరూ మహా మంత్రంగా జపిస్తా రు అన్నారు .శర్మగారు
ఔనంటూ,దానికి మించిన సందేశం లేనే లేదని ,శ్రీ కృష్ణు డు తప్ప దాన్ని చేయగల
సమర్ధు డు వేరొకరు లేరని విస్పష్ట ంగా చెప్పారు .

  శ్రీ కృష్ణా ష్ట మి సందర్భంగా మననం చేసుకోదగ్గ మంచిమాటలు


ఆధారం –కృష్ణా ష్ట మి సందర్భంగా ఆచార్య కోరాడ రామకృష్ణ య్యగారి తో రాళ్ళపల్లి అనంత
కృష్ణ శర్మగారి ఇంటర్వ్యు  ‘’

 కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం - 6

 వారిధి చూపిన వసుధ

మనం ఉండే భూమిని సముద్రమే చూపించింది అంటే సముద్రం లోనుంచి బయట

పడిందన్నమాట .సృష్టిక్రమంలోనూ ఆకాశం నుంచి వాయువు వాయువునుంచి అగ్ని

,అగ్నినుంచి నీరు ,నీటినుంచి భూమి పుట్టినట్లు ‘’ఆకాశాద్వాయుః----‘’బట్టి తెలుస్తో ంది

.ఒకప్పుడు ప్రపంచమంతా జలమయం .ఆ చీకటిలో ఆమున్నీటిమధ్య విష్ణు మూర్తి

వటపత్ర శాయి గా ఉంటాడని ,సృష్టి సమయం లో భూమి బరువెక్కి నీటిలో మునిగిపో తే

,దాన్ని పైకెత్తి పాములరాజు తన  పడగలపై  నిలబెట్టా డని ఒక గాధ ఉన్నది. దీన్నిబట్టి

వారిధినుంచే వసుధ వచ్చిందని చెప్పవచ్చు .భూగోళం పై కొంత నీరు కొంతభూమి

ఉన్నాయి .సముద్రం లోనుంచి ఏ భూభాగం ఎప్పుడు పైకి వచ్చిందో చెప్పలేము .కాని

సముద్రా లమధ్య ఉన్న భూ భాగాలలోని మానవులు సముద్రా లను దాటి

ఇతరభూభాగాలకు ఎలా,ఎప్పుడు  చేరారో తెలుసుకోగలిగాము .

  అతి ప్రా చీనకాలం నుంచీ మానవుడు సముద్రా లుదాటి ఇతరభూభాగాలకుచేరి

వర్త కవాణిజ్యాలు చేశాడని  వాటిని ఆక్రమి౦చు కొన్నాడని తెలుసు .దీనికి నౌకాయానమే

అతని ముఖ్య సాధనం .పో ర్చుగీస్ ఇంగ్లా ండ్ స్పెయిన్ మొదలైన దేశాలవారైన

వాస్కోదగామా , డ్రేక్ మొదలైనవాళ్ళు కొత్త భూభాగాలను కనిపెట్టా రని సంతోషించామేకాని

భారత దేశం లో ప్రా చీన నౌకానిర్మాణం నౌకాయానం దాన్ని చేసన


ి సాహసులగురించి
తెలుసుకొనే ప్రయత్నం మనం చేయనే లేదు .రాధా కుముద్ ముఖర్జీ అనే వంగదేశ

పండితుడు హిందూ దేశ నౌకాయాన చరిత్ర తెలిపే అనేక విషయాలను  తెలియజేశాడు .

దీన్ని బూలర్ పండితుడు కూడా అంగీకరించాడు .రుగ్వేదకాలం లోనే మనకు నౌకాయానం

ఉంది . ఋగ్వేదం  లో వరుణుడికి నౌకలు పో యే సముద్రమార్గా లన్నీ తెలుసునని

,ఆకాలం లోనే డబ్బు కోసం వర్త కులు దూర దేశాలలో వర్త కం కోసం సముద్రం

నాలుగుమూలలకు నౌకలు పంపుతారని ఉన్నది .తుగ్రు డుఅనే రాజర్షి భుజ్యుడు అనే

కొడుకును దూర ద్వీపాల శత్రు వులపై నౌకలతో  దండయాత్రకు పంపాడని ,అవి

సముద్రమధ్య లో తుఫానుకు భగ్నం అయిపో తే ,శతాదిత్రా లు అంటే నూరు తెడ్లు గల

ఓడలలో అశ్వినీ దేవతలు వచ్చి అతడిని కాపాడినట్లు ఋగ్వేదం 1 వ మండలం 116 వ

సూత్రం లో ఉన్నది.

  రామాయణ కిష్కింధ కాండలో సుగ్రీవుడు వానర సైన్యాన్ని పంపుతూ ‘’సముద్ర మన

గాఢాంశ్చపర్వతాన్ పత్త నానిచ ‘’అని సముద్ర ద్వీప పర్వత పట్ట ణాలలో ఎగిరే దారులు

,’’భూమిశ్చ కోషకారాణా౦’’కోషకారుల భూమిని కూడా వెతకమని చెప్పాడు .కౌషేయాలు

అంటే పట్టు దారాలపురుగులను ఉత్పత్తి చేసే భూమి అంటే చైనా దేశాన్ని కూడా

వెతకమన్నాడు .’’చీనా౦ శుకమివ  కేతోః’’ అని కాళిదాసు అనేకాలానికి పట్టు

ప్రసద
ి ్ధ మప
ై ో యింది .సప్త రాజ్యోప శోభితమైన యవద్వీపం సువర్ణ రూప్యక ద్వీపం కూడా

రామాయణకాలం లో ప్రసద
ి ్ధ మైనవిగా ఉన్నాయి .మహాభారతం లో విదురుడు రహస్యంగా

పంపిన జనం ,ప్రా ణాపాయం నుంచి తప్పించుకొన్న పాండవులు  గంగానది ఒడ్డు న

నిర్మించిన ఓడలో తప్పించుకొని పారిపో యినట్లు ఆదిపర్వం లో ఉంది .’’పార్దా నాం దర్శయా

మాస –మనో మారుతగామినీం –సర్వ వాత సహాం నావం –యంత్ర యుక్తా ం పతాకినీం –

శివే భాగీరధీ తీరే నరైర్వింశ్ర౦ షిభిః కృతాం’’మనోవేగం కలది అన్నిరకాల గాలులను


తట్టు కోనేది యంత్రం తో నడిచద
ే ి ఐన ఓడలో తప్పించుకు వెళ్ళారు .ఎంతటి డెవలప్ మెంట్

ఉన్నదో ఆనాడే !

  కానీ మరికొంతకాలానికి బో ధాయన ఆపస్త ంభమొదలైన సూత్రకారులు బ్రా హ్మణులకు

సముద్రయానం నిషేధించారు .మనువు మరింత ముందుకు వెళ్లి సముద్రయానం చేసిన

బ్రా హ్మణుడు శ్రా ద్ధ కర్మలో భోక్త కు అర్హు డు కాదు అని చెప్పాడు .బౌద్ధ జాతక కధలు సింహళ

గాధలు క్రీ,పూ 500 కు పూర్వమే విజయుడు అనే వంగదేశ రాజకుమారుడు దేశ

బహిష్కృతుడై ,700 మంది అనుచరులతో అనేక నావలలో ప్రయాణం చేసి సింహళం చేరి

రాజ్యస్థా పన చేసినట్లు ,తామ్రలిప్తి ,సింహళం మధ్య ఆ నాడే నిరంతరం ఓడలలో రాకపో కలు

జరిగేవని తెలుస్తో ంది .కళింగ దేశం లోని దంతపురం నుంచి బుద్ధు ని దంతాన్ని

సింహళానికి తీసుకుపో తున్న దంతకుమారుడి ఓడలు కృష్ణా ముఖద్వారం లో వజ్రా ల

దిన్నె దగ్గ ర మెట్టఎక్కగా ,ఒక తెలుగు నాగరాజు స్వాగతం పలికి ఆదరించి మళ్ళీ ఓడలు

ఎక్కి౦చి పంపినట్లు అమరావతీ శిల్పచిత్రా లలో కనిపిస్తు ంది .అప్పటి వోడలు 300 మంది

సామాన్ల తో సహా సుఖంగా ప్రయాణం చేయటానికి అనువుగా ఉండేవట .పారశీక రాధాని

బాలి(బి)లాను తో వ్యాపారం జరిగద


ే ని ,గ్రీస్ ఈజిప్ట్ రోమ్,అస్సీరియా మొదలైన యూరప్

ఆఫ్రికా దేశాలకు సుగంధ ద్రవ్యాలు మణులు ముత్యాలు కాశ్మీరు శాలువలు రవసెల్లా లు

మొదలైనవి ఎగుమతి చేస్తూ భారతదేశం అపారధనాన్ని సంపాదించి సుభిక్షంగా

సుసంపన్నంగా ఉన్నట్లు తెలుస్తో ంది ఇండియాలోని మజ్లి న్ లపై రోమ్ దేశ స్త్రీలు ఎక్కువ

మక్కువ పడేవారట .ఇండియానుంచి దిగుమతి అయ్యే విలాస వస్తు వులను కొంటూ ఏటా

అపారధనాన్ని కోల్పోతున్నారని ప్లీనీ యాత్రికుడు ఏడుస్తూ రాశాడు .

  క్రీ పూ. వెయ్యి ఏళ్ళకు పూర్వమే ,ఇండియా ను౦చి ,కలప,ఏనుగు దంతాలు

సుగంధద్రవ్యాలు నెమలి ఈకలు,వస్త్రా లు ఈజిప్ట్ దేశం కొనేది అని చరిత్ర తెలియజేస్తో ంది

.ఇవన్నీ దక్షిణ దేశం నుంచే ఎగుమతి అయ్యేవి .హీబ్రూ భాషలోని అహలిం ,తూకి
అనేపదాలు తమిళ పదాలైన అగిల్ ,తోకై లనుంచి వచ్చినవే .భారత దేశ నౌకాయానం

వాణిజ్యం కు దక్షిణభారత దేశమే ముఖ్యస్థా నం .క్రీస్తు పూర్వం 7 వ శతాబ్ది లో

ఇండియానుంచి హిందువులు కొందరు ఓడలలో చైనాకు వెళ్లి అక్కడ ‘’లాంగ్ గా ‘’అనే

వలస జాతిని ఏర్పరచారని  ,ఆ ఓడల ము౦దు భాగాలు పక్షులు , జంతువుల

ముఖాలులాగా ఉండేవని చైనా దేశ చరిత్ర చెబుతోంది .క్రీశ లో బో ధధర్మ అనే దక్షిణ దేశ

రాకుమారుడు 3 వేలమంది బౌద్ధ భిక్షువులతో చైనాలోని కాంటన్ నగరం చేరి బౌద్ధ ం

ప్రచారం చేసి  వాళ్ల కు సంస్కృతం కూడా  నేర్పాడట .క్రీస్తు శకం మొదటి శతాబ్ది లో ఆంద్ర

సామ్రా జ్యకాలం లోనే  కంట కోసల ,కూడూరు రేవులనుండి ఆంధ్రు లు జావా సుమత్రా

బర్మా కంబో డియా ద్వీపాలలో వలస రాజ్యాలను ఏర్పరచారు .అక్కడ బౌద్ధ ,బ్రా హ్మణ

మతాలను ,హిందూనాగరకతను, చిత్రకళను వ్యాప్తి చేశారు .

  ఆధారం –ఆచార్య కోరాడ రామకృష్ణ య్యగారి  వ్యాసం ‘’వారిధి చూపిన వసుధ –నౌకలు

నావికులు ‘’

 కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -7     

వారిధి చూపిన వసుధ -2

దక్షిణ బర్మా దేశానికి వెళ్ళిన మొదటి  తెలుగు వారు అక్కడ ‘’మన్’’జాతి స్త్రీలను పెళ్ళాడి

,ఒక రాజ్యాన్ని స్థా పించటం చేత ‘’తెలైంగు’’ లు అనే పేరోచ్చి౦దని ,బర్మా చరితక
్ర ారుడు

‘’పెయిర్ ‘’రాశాడు .ఈ తెలైంగు రాజ్యం క్రీశ 12 శతాబ్ది వరకు ఉన్నది .కళింగ దేశం నుంచి

బౌద్ధ భిక్షువులు మతప్రచారం కోసం దక్షిణ బర్మాకు  వెళ్ళారు .అతి ప్రా చీనకాలం నుంచి

భారత్ లో నౌకాయానం ఉన్నట్లు తెలుస్తో ందికాని నౌకానిర్మాణం గురించి విషయాలు

తెలియదు .భోజరాజు రచించినట్లు గా చెప్పబడుతున్న ‘’ యుక్తి కల్పతరువు ‘’లో

అశ్వ,గజ, రత్న పరీక్షలతో పాటు నౌకానిర్మాణ విషయం కూడా ఉన్నది .నౌకా నిర్మాణానికి

కావలసిన కలపలో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులున్నట్లు ,అందులో బ్రహ్మజాతిది


తేలికగా మృదువుగా ,క్షత్రియ జాతిది తేలికగా గట్టిగా ,ఉండటం చేత ఇదే ప్రశస్త మని

,అగాధ సముద్ర ప్రయాణాలకు అనువైందని ,సుఖ సంపదలనిస్తు ందని చెప్పబడింది

..చెక్కల బిగి౦పు కు ఇనుపమేకులు వాడ రాదనీ ,నదులలో వెళ్ళేవి సామాన్యాలు

,సముద్రం లో నడిచేవి విశేషమైనవని చెప్పి వాటి కొలతలు ,వాటి భేదాలపేర్లు   బంగారు,

వెండి అలకరణలు ,వేసే రంగులు ,వాటి అగ్రభాగాన చెక్కాల్సిన సింహ, గజ ,వ్యాఘ్ర ,పక్షి

భేదాకృతులు ,సర్వ మందిరాలు మధ్యమందిరాలు ,అగ్రమందిరాలు ,వాటిలో భేదాల

వివరణలున్నాయి .సర్వ మందిరాలు రాజుల ధనం గుర్రా లు , వాటిని నడిపే జనాలను

తీసుకు   వెళ్ళటానికీ ,మధ్యమందిరాలు వర్షా కాలానికి ,రాజులు విలాస ప్రయాణాలకు

,అగ్రమందిరాలు నౌకాయుద్ధా లకు వాడుతారని చెప్పారు .

  మౌర్యకాలం లో నౌకానిర్మాణం ప్రభుత్వమే భారీఎత్తు న చేబట్టింది .చంద్ర గుప్తు ని యుద్ధ

కార్యాలయం లో ఉన్న ఆరు విభాగాలలో నౌకాధికార వర్గ ం ఒకటి అని  నావాధ్యక్షపదవి

చాలా బాధ్యతలతో కూడినదని ,కౌల్యుని అర్ధ శాస్త ం్ర లో ఉంది .అలేగ్జా ండర్ అపార

సేనావాహిని దేశీయులు తయారు చేసిన 3 వేల నావల మీదనే సి౦ధు నదిని

దాటింది.ఆంధ్రరాజుల నాణాలమీద ఉన్న రెండు కొయ్యలున్న పెద్ద ఓడలే గౌతమీ పుత్ర

యజ్ఞ శ్రీ మొదలైనవారు చేసన


ి నౌకా వాణిజ్యాలకు  సముద్రం పై వారి ఆధిపత్యానికి

తార్కాణం .మార్కోపో లో కూడా హిందూమహాసముద్రం మొత్త ం మీద విహరించే

నౌకలనిర్మాణ౦  గురించి రాశాడు .వీటిని దేవదారు కర్రలతో చేసవ


ే ారని ,బిగి౦పు కు

ఇనుపమేకులు వాడారని ,ఖాళీలలో జనపనార దూర్చి, ఒకరకమైన  చెట్టు  నూనెతో

సున్నంకలిపి కీలులాగా పూసేవారని ,ఈనావలు చాలా విశాలంగా ఉండి ,దాదాపు మూడు

వందలమంది నావికులు తెరచాపలు తెడ్లతో నడిపేవారని ,వీటివెంట రెండు ,మూడు

ఓడలు ,ప్రక్కల పది పన్నెండు నావలు వ్రేలాడగట్టి తీసుకొని పో యేవారని ,పైభాగం అంటే

డెక్ కు కింద ఉన్న అంతస్తు లో వర్త కులకోసం 20 గదులు ఉండేవని ,దీని కిందిభాగం లో
దెబ్బతగిలినా ,లోపలి  నీళ్లు రాకుండా చిన్న చిన్న గదులుగా చేసి చెక్కలు బిగి౦ చేవారని

రాశాడు మార్కోపో లో ..ఫిరోజ్ షా తుగ్ల క్ భట్టి రాజ్యం పై దండ యాత్ర చేసినపుడు 90 వేల

ఆశ్వసైన్యాన్ని ,480 ఏనుగులను ,సుమారు 5000 ఓడలలో సి౦ధు నదిమీద పంపాడట

  ఆధారం –ఆచార్య కోరాడ రామకృష్ణ య్యగారి  వ్యాసం ‘’వారిధి చూపిన వసుధ –నౌకలు

నావికులు ‘’

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -  8  

వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం )

రాజరాజ నరెంద్రు నికాలం లో కులోత్తు ంగ చోలునికాలం లో విదేశీ వాణిజ్యం బాగా ఉండేది

.కులోత్తు ౦గు డు చైనా చక్రవర్తికి రాయబారం పంపినట్లు ,రాజేంద్ర చోళుడు సింహళం

మొదలైన ద్వీపాలు జయించి లాకెడిన్,మూల్ డీవ్ ద్వీపాల (మాల్దీవులు )నౌకా

యుద్ధా లు చేసి జయించినట్లు తెలుస్తో ంది .వంగదేశ కావ్యాలలో గంగా ప్రసాద్ ,సాగర సేన

,హంసవర ,రాజవల్ల భ నౌకలపేర్లు కనిపిస్తా యి .ధనపతి సింహళం వెళ్ళేటప్పుడు 7

నౌకలతో వెళ్ళాడని అందులో మధుకర నౌక చాలాపెద్దదని  దానిలోపల బంగారు పూత

ఉన్నదని తెలుస్తో ంది .దుర్గా వర ,సింహముఖి ,చంద్రసాన నౌకలు కూడా పెర్కొనబడినాయి

.క్రీస్తు శకం మొదటి నుంచి మోటుపల్లి రేవు విఖ్యాతి చెందింది .కాకతి గణపతి దేవుడు

నావికుల రక్షణకోసం అభయ శాసనం వేయింఛి పన్ను కొంతతగ్గించి వ్యాపారాభి వృద్ధికి 

తోడ్డా డు .

  రెడ్డి రాజులకాలం లో  ఎల్లా ప్రగడ మల్లా రెడ్డి ని గురించి ‘’ఉత్సాహో దగ్రు డు మోటుపల్లి గొని

,సప్త ద్వీప సద్వస్తు సందో హముల్ తనకిచ్చు నెచ్చెలి సముద్రు ం బ్రీతి గావి౦చుచున్

‘’అన్నాడు .కుమారగిరిరెడ్డి సుగంధ భండారాధ్యక్షుడు అవచి తిప్పయ్య సెట్టి విదేశీ


వ్యాపారాన్ని శ్రీనాధుడు వర్ణించి చెప్పాడు –‘’తరుణా సీరతవాయి గోప

రామణాస్థా నంబులన్  ,చందనాగరుకర్పూర ,హిమాంబు కుంకుమ ,రజః కస్తూ రికా

ద్రవ్యముల్ –శరదిం గప్పలి జోగులన్ విరివిగా సామాన్ల దెప్పించు నేర్పరి –యేవైశ్య

కులొత్త ముం డవచి తిప్పం డల్పుడే ఇమ్మహిన్ ‘’ఇందులో కప్పలి ,జోగులు అనేవి

రెండురకాల నౌకలపెర్లు .

  గోల్కొండ నవాబులకాలం లో మైసో లియా గా ప్రసిద్ధి చెందిన కృష్ణా నదీ ముఖద్వారం

లోని మచిలీ బందరుకు మళ్ళీ  గొప్ప పేరు వచ్చింది .17 వ శతాబ్ది లో ఫ్రా న్స్ నావికుడు

టేవెర్నియర్అనేవాడు బంగాళాఖాతం లో ఇంతటి ప్రసద


ి ్ధ రేవు ఇంకేదీ లేదని ,లోతైన

సముద్రం కనుక ఓడల రాకపో కలకు చాలా అనువుగా ఉందని ,ఇక్కడి నుంచే చైనా మక్కా

హార్మాజ్ పట్ట ణాలకు ,మడగాస్కర్, సుమత్రా ,మైనిల్లా దీవులకు నౌకాయానం జరిగేదని

రాశాడు. ఇతర యాత్రికులుకూడా దీన్ని ప్రసిద్ధ రేవుపట్ట ణం అన్నారు .గోల్కొండ

నవాబులకు ఇది గొప్ప వ్యాపార కేంద్రంగా శోభించింది .నవాబులు ఇతర దేశాలనుంచి,

ద్వీపాలనుంచి ఏనుగులను తెచ్చుకోనేవారు .ఒక్కో ఓడలో 25 ఏనుగులు  దిగుమతి

అయ్యేవట.వెయ్యి టన్నుల బరువుగల  ఓడలు కూడా వాళ్ల కు ఉండేవి .బందరు నుంచి

‘’మసూలా ‘’అనే తేలిక రకం ఓడలు ఎక్కువబరువు తరల్చటానికి బాగా ఉపయోగపడేవి

.ఒకే తెరచాప కల పడవలను  తెడ్లతో కళాసులు  నడిపవ


ే ారు .

  బందరు తర్వాత నరసాపురం రేవు పెద్దది .నౌకనిర్మాణానికి పనికొచ్చే కర్ర గోదావరి

వరదల్లో కొట్టు కువచ్చి లభించేది .ఇక్కడ గోదావరి చాలా లోతుగా ఉండటం తో బ్రిటిష్

నౌకాదళం అంతా ఇక్కడే ఉండేదని మారిస్ దొ ర రాశాడు .17 వ శతాబ్ద ం లో బ్రిటిష్ వాళ్ళు

కూడా తమ పెద్ద పెద్ద ఓడలను ఇక్కడే కట్టించుకొనే వారట .నక్షత్రా లను బట్టి నౌకల్ని

చక్కగా నడపగలిగే సామర్ధ ్యమున్న నావికులు నరసాపురం లో ఉండేవారట .దీనికి

దగ్గ రలోనే ఉన్న కోరంగి ,తాళ్ళరేవు కూడా ప్రసిద్ధ నౌకాశ్రయాలే .బ్రిటిష్ నౌక ఆల్బట్రన్ కు
ఇక్కడ మరమ్మతులు  చేశారట .విశాఖ ,కళింగపట్నం కూడా గొప్ప నౌకాశ్రయాలే .సహజ

నౌకాశ్రయమైన విశాఖ మళ్ళీ పూర్వ వైభవాన్ని పొ ందింది .

   4 వ శతాబ్ది చైనాయాత్రికుడు జావా ద్వీపం అంతా హిందువులతో నిండి ఉంది అని

రాశాడు .తాను జావానుంచి శ్రీలంక , అక్కడి నుంచి చైనాకు వెళ్ళినప్పుడు బ్రా హ్మణ

నావికులు నడిపిన ఓడలలోనే ప్రయాణం చేశానని చెప్పాడు .14 వ శతాబ్ది కి చెందిన

ప్రయర్ ఒడో రిక్ అనేవాడు గుజరాత్ లోని రాజపుత్రనావికులు 700 మంది జనం తో ఉన్న

నౌకలను అత్యంత లాఘవంగా నడిపారని ,సో మ నాథ్ నుంచి చైనాకు పో యే నౌకలను

రాజపుత్రు లే నడిపేవారని రాశాడు .ఒక్కో ఓడకు వందలాది కళాసులు ఉండేవారు .ఓడ

ప్రధానాదికారి లేక కెప్టెన్ ను ‘’నఖూదా’’అనేవారు .నడిపే వాడిని మాతి౦గుడు అనీ

,కళాసులపై అధికారిని తండేలు అనీ ,ఎగుమతి దిగుమతులను చూసేవాడు సరంగు అని

పిలిచేవారు .నీళ్ళు తోడేవాళ్ళు, లెక్కలు రాసేవాళ్ళు ఉండేవారు . వారిధి లోని

ద్వీపా౦తరాలలో, ఖండాంతరాలలో వ్యాపారం చేసిన మన నౌకల ,నావికుల చరిత్ర

అత్యద్భుతం అంటారు శ్రీ కోరాడ రామకృష్ణ య్యగారు .

9 missing

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -9

ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ

నన్నయ కవితా శిల్పం ఆంద్ర భారతం లో ప్రతిఫలించి,మూర్తీభవించింది .ఈ రూప

శిల్పీకరణతో ఆంద్ర భాషా స్వరూపాన్నే మార్చేశాడు కనుక వాగను శాసనుడైనాడు

.నన్నయకు ముందు దేశీ పధ్ధ తి అంటే నాటు పధ్ధ తి ఉంది .ఆయనకు పూర్వం ఒక

శతాబ్ది కాలం లో రన్న ,పంప మొదలైనవారు  మార్గ ,దేశీ మార్గా లను రెండిటినీ జోడించి

భారతం ఆదిపురాణం కన్నడం లో రాశారు .అప్పటికి తెలుగు దేశం లో దేశీయమే


వాడుకలో ఉందని యుద్ధ మల్లు ని బెజవాడ శాసనం తెలియ జేస్తో ంది .ఇందులో భాష,

ఛందస్సు, రచనా రీతి దేశీయం లోనే సాగాయి .తెలుగుకు సంస్కారం అప్పటికి

రాలేదుకాని, కన్నడానికి 9 వ శతాబ్ది కి పూర్వమే వచ్చినట్లు కనిపిస్తో ంది .భాషా ,చ్చంద

సంస్కారాలతో కూడిన మార్గ పధ్ధ తి రచన 8 వ శతాబ్ది లోనే శాసనాలలో కనిపించింది .9 వ

శతాబ్ది లో రాష్ట ్ర కూట రాజు నృప తు౦గుని చేత ‘’కవిరాజమార్గ ం ‘’అనే లక్షణ

గ్రంథంప్రతిపాదింపబడింది .ఈతని తర్వాత యాభై అరవై ఏళ్ళకే పంపకవి మార్గ ం లోఉద్గ ౦


్ర థ

రచన చేసి ‘’ఆదికవి పంపడు ‘’అని పించుకొన్నాడు .ఇంతకంటే పూర్వం నుంచే పంప,

పొ న్న ,రన్న  అనే కవిరత్నాలచేత ఆదరి౦పబడి సాఫు తేరిన కన్నడ కవిరాజుల మార్గా న్ని

అనుసరించే ,నన్నయభట్టు ఆంద్ర దేశీయ సంప్రదాయాను సారంగా వాజ్మయపథాన్నితీర్చి

దిద్దా డు .

 కవితా మార్గా నికి ఛందస్సు ఒక ఆలంబనం .రైలు పట్టా లవంటిది .ఇంతకు  పూర్వం ఉన్న

మార్గ ం నన్నయ కవితాదాటికి ఆగేదికాదు .దాన్ని శక్తివంతం చేయటానికి

కన్నడకవులలాగా సంస్కృత ఛందస్సు లను కూడా తీసుకొని ,ఆంద్ర దేశీయ సంప్రదాయ

బద్ధ ంగా జోడించి మరింత ద్రు ఢత్వం కలిగించాడు .అంతకు ముందేఉన్నపాద నియమాలు

లేని  దేశీయ ఛందస్సు లో ఉన్న ద్విపద మొదలైనవాటికి నాలుగు పాదాలు కల్పించి

తరువోజ ,అక్కర ,సీసము, గీతము,ఆటవెలది మొదలైన  వృత్తా లను పో లిన పద్యాలను

ఏర్పరచాడు .వీటిలో మూడు భాగాల వేగమే ఉండగా సంస్కృత చందో మార్గా న్ని జోడించి

,మీటర్ గేజి ని బ్రా డ్ గేజిగా మార్చినట్లు ,సంకుచిత మార్గా న్ని విశాల దృఢ తర  మార్గ ం గా

మార్చి తెలుగు కవిత్వ శకటాన్ని  శక్తి వంతమైన రెండు పట్టా లపై ధారాళం గా

అప్రతిహతంగా పరుగు లెత్తి ంచాడు  .కన్నడంలో లేని అక్షర సామ్యమైన యతి లేక వడి ని

కల్పించటంతో సంస్కృత  వృత్తా లులుకూడా దేశీయ వృత్తా లలాగా వింత సొ గసుతో

విరాజిల్లా యి .అవసరమైన చోట్ల యతి స్థా నం మార్చి వేగానికి అనువుగా చేశాడు .ఇలాంటి
వాటిలో పృధ్వీ వృత్త ం, శిఖరిణి ,భుజంగ ప్రయాతం ,పంచచామరం, మహాస్రగ్ధర, తరళ

ఉదాహరణలు .

  ఇలా నన్నయ సంస్కృత వృత్తా లను తెలుగులోకి మార్చినపుడు తెలుగు భాషకు

అనువైన మార్పులు చేశాడని గ్రహించాలి .సంస్కృతం లో ప్రచారం లేక  మూల పడిఉన్న

చంపకమాల ,ఉత్పలమాల లను కూడా గ్రహించి  విపులంగా ప్రచారం చేసి అందలం

ఎక్కించి సొ బగులు అద్దా డు .తరువోజ నాలుగుపాదాలున్న ద్విపద వంటిదే అని భావించి

ద్విపద రచన చేయలేదు నన్నయ .సీస పద్యాలలో ఉన్న సర్వప్రా స మొదలైన

నియమాలను జాగ్రత్తగా పాటించాడు .శాసనాలలో, కన్నడం లోనూ ఉన్న అక్కర కు యతి

పాటించి రాశాడు .ఈ అక్కర అరణ్య పర్వ శేషాన్ని రాసిన ఎఱ్ఱ నకు తప్ప నన్నెచోడ

,తిక్కనాదులకు దాని ‘’అక్కర ‘’ లేకుండా పో యింది .యుద్ధ మల్లు ని బెజవాడ శాసనం

అక్కర లో ఉన్నట్లు అయిదవ గణం మొదటి అక్షరం పై యతి ని పాటించాడు .కన్నడం లో

లేని యతికి ,తెలుగులోపూజనీయ  ‘’యతి మర్యాద ‘’కల్పించి ఆంద్ర దేశ సంప్రదాయాన్నే

పాటించాడు ‘నన్నయభట్టు .

ఆధారం –కోరాడ  రామ కృష్ణ య్యగారి ‘’ప్రథమాంధ్ర కవితా శిల్పి –నన్నయభట్టు ‘’వ్యాసం

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -  10

భారతీయ తత్వ శాస్త్రా నికి ఆంధ్రు ల అమోఘ సేవలు -1

భారతీయ మహర్షు ల ఆంతరంగిక తాత్విక విచారణం వలన వేదాలకు శిరో భూతాలైన

ఉపనిషత్తు లు అందులోని రహస్య విజ్ఞా నం బయటకొచ్చింది .కాని ఆత్మజ్ఞా నం అందరికి

అర్ధంకాదు .ప్రత్యక్షం నే  ప్రమాణంగా భావించి చార్వాకులు, సర్వం క్షణికం ,శూన్యం అనే

బౌద్ధు లు సామాన్యజనాలను ఆకర్షించి తమవైపు కు తిప్పుకొన్నారు .వీళ్ళను ప్రతిఘటించి

,వేద ఉద్ధ రణకు బయల్దే రిన  ఆస్తికమతాలలో కర్మకాండ  నిశ్శ్రేయస సాధనం అని
,ఆత్మికజ్ఞా నమే ముక్తి సాధకం అని చెప్పే జైమిని పూర్వమీమాంస సూత్రా లు ,జ్ఞా నకాండ

గొప్ప తనాన్ని చెప్పే బాదరాయణుడి ఉత్త ర మీమాంస సూత్రా లు ,గౌతముని న్యాయ

సూత్రా లు ,కణాదుని వైశేషిక సూత్రం ,కపిలుని సాంఖ్య సూత్రం ,పతంజలి యోగసూత్రా లు

వచ్చాయి .వేద వేదా౦గా లలోని విషయాలను పరిశీలించి ,అవగాహన చేసుకొని

,చేతనాచేతన వస్తు వు యొక్క మూల రహస్యాలను దర్శించే నెపం తో రచించిన శాస్త్రా లు

కనుక ఈ ఆరింటిని ‘’దర్శనాలు’’(షడ్ద ర్శనాలు) అన్నారు .

  వేదం ప్రా మాణ్యాన్ని స్థా పిస్తూ జైమిని రచించిన కర్మ మీమాంస సూత్రా లకు

మొట్ట మొదటగా గొప్ప భాష్యం రాసిన శాబర మహర్షి ఆంధ్రు డే .శబరులు ఆంధ్రు లేకనుక

దీనికి తిరుగులేదు .అంతేకాదు యజ్ఞ యాగాది కర్మకాండతో కూడిన వైదిక మతాన్ని

పో షించి ,స్వయంగా తానె పౌ౦డరీకాది క్రతువులను చేసి ,ఈమత వ్యాప్తి చేసి

,దక్షిణభారతం లో కృష్ణా గోదావరీ నదుల మధ్య దేశం లో ఆమతాన్ని నెలకొల్పిన వారు

ఆంధ్రరాజులే .గౌతమీ పుత్ర శాతకర్ణి మొదలైనవారనేక యజ్ఞా లు చేసి గోవులను పో షించి

దానాలిచ్చారు. అందులో ఒకరిపేరు యజ్ఞ శ్రీ అవటం ఆయనకు వీటిపై ఉన్న మక్కువకు

గౌరవానికి గొప్ప నిదర్శనం .వీరి తర్వాత పాలించిన రాజవంశాలుకూడా వీరి మార్గా న్నే

అనుసరించి పరమత సహనాన్ని పాటించారు .అందుకే జైమిని సూత్రా లకు ,శాబర

భాష్యానికి కూడా భాష్యంగా చెప్పబడే ‘’తంత్ర వార్తికం ‘’అనే గ్రంథాన్ని రాసిన

కుమారిలభట్టు ఆంధ్రే దేశం వాడే అయి ఉంటాడు –‘’ఆంధ్రో త్కలా నాంసంయోగే  పవిత్రే

,జయమంగళే,ఆంధ్రజాతి స్తిత్తి రో మాతా చంద్రగుణా,సతీ యజ్నేశ్వరః పితాయస్య ‘’అని

‘’జిన విజయం ‘’లో చెప్పబడటం చేత ఆతడు పదహారణాల ఆంధ్రు డే అని

భావించవచ్చునని కోరాడ వారి తీర్పు .ఈ మతాన్ని ఖండించి న దిగ్నాగుడి ‘’ప్రమాణ

సముచ్చయం ‘’పై ‘’న్యాయ బిందువు ‘’అనే వ్యాఖ్యరాసిన ధర్మకీర్తి  కూడా ఆంధ్రు డే అనే

అభిప్రా యం ఉన్నది .కర్మ అనేది జ్ఞా నానికి సాధనం కనుక మొదటిది అయిన కర్మను
గూర్చి చెప్పేది ‘’పూర్వ మీమాంస ‘’అని ,బ్రహ్మ జ్ఞా నాన్ని గురించి చెప్పే వేదాంత

మీమాంస’’ ఉత్త ర మీమాంస ‘’అని  ప్రసిద్ధి కెక్కాయి .ఉపనిషత్తు లను ఆధారంగా చేసుకొని

బాదరాయణ వ్యాసమహర్షి రచించిన 552 బ్రహ్మ సూత్రా లే దీనికి ఆధారం .వీటికి శంకర

రామానుజ మధ్వాచార్యులు రాసిన భాష్యాలను బట్టి అద్వైత విశిష్టా ద్వైత ద్వైత

మతాలేర్పడ్డా యి .శంకరాచార్యలు అద్వైత సూత్రా లకే కాక ,దశోపనిషత్తు లకు ,భగవద్గీతకు

వ్యాఖ్యానాలు రాశారు .ఈమూడిటిని ‘’ప్రస్థా న త్రయం ‘’అంటారు .శంకరులు అద్వైతభావ

వ్యాప్తికి అనేక శ్లో కాలు ,స్తో త్రా లు గ్రంథాలు కూడా రాశారు .

  ఆదిశంకరుల అద్వైత గ్రంథాలకు వేదాంత పంచదశి వివరణ ,ప్రమేయ సంగ్రహం

,జీవన్ముక్తి వివేకం మొదలైన భాష్యాలు ,వేదానికి భాష్యం కూడా రాసిన విద్యారణ్య మహర్షి

ఆంధ్రు డే అనే భావన ఉన్నది .బ్రహ్మ సూత్రా లకు ‘’అణుభాష్యం’’రాసిన  వల్ల భాచార్యుడు

ఆంధ్రు డే .ఈతని పూర్వీకులు గోదావరి నదీతీరం లోని కా౦కరవాడ వాస్త వ్యులు .వెలనాటి

బ్రా హ్మణుడు .తండ్రిలక్ష్మణభట్టు   .గురువు  పురుషో త్త మభట్టు .యితడు జైమిని

సూత్రా లకు వ్యాఖ్య ,భాగవతానికి ‘’సుబో ధిని ‘’వ్యాఖ్య రాశాడు .మాయావాదాన్ని ఖండించి

సాకార బ్రహ్మవాదాన్ని వ్యాప్తి చేశాడు .విజయనగర శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థా నం లో

వాదంలో అద్వైతవాదుల్ని ఓడించి , వైష్ణవాన్ని స్థా పించి రాజు చేత కనకాభిషేకం పొ ంది

ఆచార్యపీఠం అధిరోహించాడు.ని౦ బార్కర్  నుంచి రాధాకృష్ణ తత్వాన్ని గ్రహించి శుద్ధా ద్వైత

వాదాన్ని ప్రచారం చేశాడు .మాయావాదం సమర్ధించిన శంకరునిది ‘’ఆశుద్దా ద్వైతం ‘’అని

గేలి చేశాడు .కృష్ణు డే పరబ్రహ్మమని ,విశుద్ధ భక్తితో ఆయనకు చేసిన సేవయే

ఆయనవద్ద కు చేరుస్తు ందని నమ్మి ప్రచారం చేశాడు .ని౦బార్కరుడు కూడా తెలుగు

వాడేనండో య్.కాని బృందావనం లో స్థిరపడ్డా డు .వేదాంత సూత్రా లకు ‘’వేదాంత పారిజాతం

‘’అనే వృత్తి రాశాడు .ఇతడి కృష్ణు డు విష్ణు వు అవతారం కాదు .పరబ్రహ్మయే .గోలోకం
లోని రాధ ,బృందావనం లో కృష్ణు డి భార్య .ఇతనివాదాన్ని ‘’భేదాభేద తత్త ్వం ‘’అంటారు

.తనమత సిద్ధా ంతాలను ‘’దశశ్లో కి ‘’ కావ్యంగా రాశాడు .

ఆధారం –కోరాడవారి ‘’సంస్కృత తత్వ శాస్త మ


్ర ునకు ఆంధ్రు ల సేవ ‘’వ్యాసం

కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -  11

భారతీయ తత్వ శాస్త్రా నికి ఆంధ్రు ల అమోఘ సేవలు -2(చివరిభాగం )

  ఆధునికకాలం లో వేదాంత గ్రంథ రచనలతో సంస్కృత భాషా సేవ చేసినవారిలో

గుంటూరుజిల్లా పమిడిపాలెం ఆగ్రహారానికి చెందిన శ్రీ బెల్లంకొండ రామారావు గారొకరు

.బాల్యం నుంచి హయగ్రీవ ఆరాధకులైన ఈయన భగవద్గీతా శంకర భాష్యం పై ‘’భాష్యార్ధ

ప్రకాశం ‘’అనే వ్యాఖ్య,సిద్ధా ంత కౌముదిపై ‘’శరద్రా త్రి ‘’వ్యాఖ్యానం  రాసి, తన అసామాన్య

శాస్త ్ర పరిజ్ఞా నాన్ని చాటుకొన్నారు .చంపూ గద్యకావ్యాలూ రాశారు .37 వ ఏటనే

మరణించిన మేధావి .గుంటూరు లోఉన్న ఒక శంకర మఠ పీఠానికి అధ్యక్షులైన శ్రీ

కల్యాణానంద భారతీ మా౦తాచార్యులవారు సుమారు నలభై ఏళ్ళు అద్వైతమత ప్రచారం

చేశారు .అసమాన పాండిత్యం ఇంగ్లీష్ లో అభినివేశం ఉన్న వీరు ఉపనిషత్తు లకు బ్రహ్మ

సూత్రా లకు సంస్కృతం లో వ్యాఖ్యలు రాసి ప్రచురించారు .వీరి శిష్యులు లింగన

సో మయాజులుగారు పంచదశి వ్యాఖ్యానం ,ఉపనిషత్ లకు వ్యాఖ్యానం రాశారు .

  విజయనగరానికి చెందిన ముడు౦బి వెంకట రామ నరసింహా చార్యులు 1842 లో

జన్మించి ,96 ఏళ్ళు జీవించి 1938 లో స్వర్గ స్తు లయ్యారు ఈయన తత్వ శాస్త ్ర రచనలు

కావ్య నాటక ఆలంకారిక గ్రంథాలు ,చంపూ కావ్యాలు రాసిన మేధావి .వీరి వంశ

మూలపురుషుడు ముడు౦బి ఆచాన్ రామానుజులు ఏర్పాటు చేసిన 72 గురు వైష్ణవ

ఆచార్యులలో ఒకరు .విజయనగరం లో విజయరామ గజపతి ఆస్థా నపండితుడైబహ


్ర ్మ

సూత్రా లకు ‘’బ్రహ్మ సూత్రరోమంధనము ‘’భాష్యాన్ని ,తత్వ దర్పణం అనే స్వతంత్ర వేదాంత
గ్రంథం ,పాతంజలి యోగసూత్రవ్యాఖ్యానం మొదలైనవి రచించాడు .శతాధిక ఇతర

సంస్కృత  రచనలూ చేశాడు.

  తర్క సంగ్రహం కు దీపిక వ్యాఖ్య రాసిన అన్నం భట్టు ,గౌతమసూత్రా లను అనుసరించి

కేశవ మిశ్రు డు రాసిన తర్కభాషకు తర్కభాషా ప్రకాశం రాసిన చెన్నుభట్టు ఆంధ్రు లే

.జగదీశుని సిద్ధా ంత లక్షణం పై క్రో డపత్రం  ‘’సంగమేశ్వర క్రో డ’’రాసిన తార్కికులు

మహాపండితులు  గుమ్ములూరి సంగమేశ్వర శాస్త్రిగారు  విజయనగరం వాస్త వ్యులు .బ్రహ్మ

సూత్రా లకు శ్రీకర భాష్యం అనే శైవ భాష్య కర్త శ్రీపతి పండితుడు పశ్చిమగోదావరిజిల్లా

తణుకు తాలూకా కాలధారి గ్రా మనివాసి అయిన ఆంధ్రు డు .ఇంతమంది ఆంధ్రు లు

సంస్కృత తత్వశాస్త్రా న్ని తేజోమయం చేశారు .

ఆధారం –కోరాడవారి ‘’సంస్కృత తత్వ శాస్త మ


్ర ునకు ఆంధ్రు ల సేవ ‘’వ్యాసం

 కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం - 12

కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-1


ఆంద్ర సాహిత్య మహాపురుషులలో అగ్రస్థా నం అలంకరించినవారు శ్రీ కోరాడ రామకృష్ణ య్య
గారు .వారి ఆంధ్రభారత కవితా విమర్శన గ్రంథం కవిత్రయ దర్శనానికి కరదీపిక అన్నారు
గుంటూరు శేషేంద్ర శర్మ .ఆయన ప్రా ముఖ్యం స్పష్ట ం కావటానికి ఆంద్ర సాహిత్య ఆధునిక
యుగ ప్రా రంభ చరిత్ర సంక్షిప్త ంగా ముందుగా తెలుసుకొందాం .

   సో మకాసురుడు వేదాలను దొ ంగిలించి సముద్రం లో దాక్కొంటే ,విష్ణు వు మత్శ్యావతారం


ధరించి ,వాడిని వధించి వేదాలను లోకాలకు అందించాడు . మానవుడి జ్ఞా నార్జన లో ఉన్న
కస్ట నష్టా లను పురాణాలు ప్రతీకాత్మకంగా చెప్పిన కథ అది .వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం
కాలక్రమంలో కొట్టు కుపో గా సుమారు 150 ఏళ్ళ క్రితం వరకు ఆంధ్రు లకు తమసాహిత్య
స్వరూపం ఏమిటో తెలీదు .మనుచరిత్రా ది కావ్యాలే ఎరుగరు .ఒకవేళ తెలిసినవారికి కూడా
భారతం మీద ఉన్న గౌరవం  వీటి పై ఉండేదికాదు .అంటే 11 వ శతాబ్ద పు నన్నయ్య నుంచి
నేటి తిరుపతికవులవరకు వచ్చిన కావ్యాలు వ్యాకరణ అలంకార శాస్త ్ర గ్రంథాలు ఏవీ
చదువబడేవికావు .ఇప్పుడున్న విద్యావిధానం విద్యా శాఖలు అప్పుడు లేవు అంటే అది
మరొక సొ మకాసురుడి కథ అన్నమాట  అంటాడుషేశేంద్ర .
 ఇంగ్లీష్  వాళ్ళ కాలం లో వాళ్ళు తెచ్చిన’’ లాంతరు ‘’వెలుగులో ఈ దేశపు చీకటిలో ఉన్న
వస్తు వుల్ని  వెదికి పో గు చేయటం మొదలైంది .ఆంద్ర సాహిత్య పునర్నిర్మాణం అనే
మహత్త ర ఉదయం కూడా అప్పుడే మొదలైంది .దీనికి పూనుకున్నవాళ్ళు తమకు
తెలిసినంతవరకూ పూర్వ కవుల ను వారి కావ్యాలను ,జీవన విశేషాల్ని కథలు గాథలుగా
రాయటం తో ఆంద్ర సాహిత్య స్వరూప అన్వేషణలో మొదటి దశ  ప్రా రంభమైంది .ఇందులో
మొదటివాడు కావలి వెంకటరామ స్వామి అనే పండితుడు ఇంగ్లీష్ లో  ‘’Biogrphical
Sketches of Deccan Poets ‘’లో తెలుగు కన్నడ సంస్కృత ,మరాఠీ,గుజరాతీ కవుల
జీవితాల్ని సంక్షిప్త ంగా రాశాడు .తర్వాత తెలుగులో చాలామంది రాశారు .కందుకూరి
వేరేశలింగం పంతులుగారు 1886 లో ‘’ ఆంధ్ర కవుల చరిత్ర ‘’రాశారు .ఎన్నో భ్రమ
ప్రమాదాలతో ఉన్న దాన్ని ఉద్ద ండులైన మానవల్లి ,వేటూరి, కొమర్రా జు ,వంగూరి
లాంటివారు చేసిన గొప్ప పరిశోధన కృషి వలన గ్రంథాలు వస్తూ ఉంటె పంతులుగారు
తనపుస్త కం లోని ‘’హౌలర్స్  ‘’ను దిద్దు కొంటూ 6 సార్లు ,పునర్ముద్రణం చేశారు
.దీనిలోకూడా కవుల బయోడేటా ఉందికాని కావ్య విమర్శ కనిపించలేదు .

  ఇలా కొంత ముదురుపాకాన పడ్డా క కవి ,కావ్యనిర్ణయం మొదలైనవి అవసరమై


శాసనాలు, వాటికాలం, వాటిలోని భాష పరిశీలించాల్సి వచ్చి,శాసనాల వేట మొదలైంది
.జయంతి రామయ్య ,కొమర్రా జు ,మల్ల ంపల్లి ,హెచ్ కృష్ణ మూర్తి హుర్జ్ ,ఎ.బట్ట ర్
వర్త్,వేణుగోపాల చెట్టి ,చిలుకూరి నారాయణరావు ,వేటూరి ప్రభాకర శాస్త్రి గార్ల వంటి ప్రకాండ
పండితులు 200 శాసనాలు సేకరించారు .అప్పటికే దాక్షిణాత్య భాషల పరస్పర సంబంధాల
అధ్యయన౦ ప్రా రంభమై ఒక దశకు చేరింది .లిపి శాస్త ం్ర ,శాసన భాషాధ్యయన సూత్రా లు
స్పష్ట రూపం లో ఏర్పడ్డా యి .ఈ హడావిడిలో కవుల చరిత్ర రచన వెనకబడి పో యి
,తెలుగు భాష ఉద్గ మం.పరిణామం, వికాసం ,తెలుగు వ్యాకరణ చరిత్ర మొదలైన
పరిశోధనలు ప్రా ధాన్యం వహించాయి ..ఆంద్ర శబ్ద చింతామణి రాసింది నన్నయకాదు అనే
సిద్ధా ంతాన్ని వీరేశలింగం గారే లేవదీశారు .దీన్ని వఝల చిన సీతారామ శాస్త్రిగారు
సో పపత్తి కంగా ఖండించారు .అనేకపండితులు నన్నయే కర్త అని తేల్చారు .బాలవ్యాకరణ
,ప్రౌ ఢ వ్యాకరణ కర్త లు ,ఎలకూచి బాలసరస్వతి ,ఆహో బిలపండితుడు, అప్పకవి వాసుదేవ
వృత్తి ,కవి జనంజనం ,ఆంద్ర కౌముది ఇత్యాదులు నన్నయ భట్టే ఆంద్ర శబ్ద చింతామణి
కర్త   అని చెప్పబడింది .దీనితర్వాత నన్నయ మొదటి వ్యాకరణ కర్త కాదు అనే మరో
వాదం లేచింది .మండ లక్ష్మీ నరసింహాచార్యులు చూపించిన ‘’బార్హస్పత్యం ,రావణీయం ,
కాణ్వ మాధర్వణ౦,విదన్ కరోమి సారస్వత త్రిలింగ శబ్దా నుశాసనం ‘’అనే శ్లో కం ప్రకారం
బృహస్పతి మొదటి వ్యాకరణ కర్త అని ,కాదు,కణ్వుడని ఇలా కవి రాక్షస ,పుష్పదంత ,కవి
భల్లా ట ,హేమచంద్రా దులు మొదలైనవారి పేర్లు చర్చించబడినాయి .’’హేమ చంద్రా ది
మునిభిః కథితం  చాంధ్ర లక్షణం ‘’వగైరాలు అతడు జైనుడని చెప్పటం తో ఇదంతా ఒక
గొప్ప’’ ఆంద్ర వ్యాకరణ చరిత్ర జ్ఞా న కోశం ‘’గా రూపొ ందింది కాని వఝలవారురౌద్రి
జ్యేస్టా షాఢ సాహిత్య పరిషత్ పత్రికలో రాసిన ‘’ఆంద్ర ఛందస్సు ‘’వ్యాసం లో
పైవాదాలనన్నిటినీ ఖండించారు .ఇంతలో మరోవాదం చింతామణి కర్త నన్నయ వేరు
భారత ఆంధ్రీకరణకర్త నన్నయ వేరు అనీ ,వీరికాలం 15 శతాబ్ది ,11 వ శతాబ్ద ం అనీ మరో
పిడవ
ి ాదం బయల్దే రింది .అంటే ఆంద్ర సాహిత్య స్వరూప పునర్నిర్మాణ ఉద్యమం చివరికి
భాషా వ్యాకరణాల అరణ్యం లో చిక్కుకు పో యింది అంటాడు శేషేంద్ర శర్మ .కాని తెలుగు
,కన్నడ లిపులకు క్రీ.పూ. 3 శతాబ్ద ం లో ఉన్న బ్రా హ్మీ లిపి మూలం అని తేల్చారు .దీనినే
ద్రా విడి లేక డామిలి అనే వారట .మూల ద్రా విడం అనే ఒక భాషను ఊహించి దానినుంచే
దక్షిణాదిభాషలేర్పడ్డా య్యని ఒక మతం ప్రచారం చేశారు . మూల ద్రా విడం అంటే ఏమిటి ?

  సుమేరియన్ నాగరకత గూర్చి చర్చించిన ఆధునిక పరిశోధన గ్రంథాలలోసుమేరియన్


భాషలోనూ ,సుమేరియన్ ఇతిహాసం గిల్గమిష్ లోనూ అనేక కన్నడ
,తెలుగుపదాలున్నాయి .గిల్గమిష్ లో  నింగిరసు(సూర్యుడు),ఎంకిడు(గిల్గమిష్
కథానాయకుడి మిత్రు డు )ఉరు(ఊరు )మొదలైన ఉదాహరణలు ఇచ్చారు .ఐతే
సుమేరియాలజిస్ట్ లప్రకారం ఈ పద జాలం భారత దేశమంతటా ఉంది .ఉదాహరణలు -
సంగ్రూ ర్ (పంజాబు )బేలూరు (బెంగాలు )బిజ్ఞౌ ర్ (హిమాచలప్రదేశ్ )చిత్తో డ్ చిత్తూ ర్
(రాజస్థా న్ ).అన్యభాషావాదుల ప్రకారం మధ్యధరా సముద్ర తూర్పు ప్రా ంతం నుంచి భారత
దేశానికి వలసవచ్చిన ,ప్రో టో ఆస్ట్రో లా ప్రా ంతం నుండి ఇండియా వచ్చిన
ప్రో టూఆస్ట్రో లాయిడ్ జాతుల భాష యేఇది .నిశితంగా పరిశీలిస్తే ఈ రెండువాదాలలో
వైరుధ్యం కనిపించదు అంటాడు శేషన్
ే .కారణం యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల ప్రా ంతాలే ఇరాక్
,మధ్యధరా సముద్ర తూర్పు ప్రా ంతం కావటం వలన .కనుక మూల ద్రా విడం సుమేరయ
ి న్
భాష కావచ్చు .ఇది ఇండియా అంతా వ్యాపించి ,ఉత్త రభారతం పై అనేక శతాబ్దా లుగా
జరుగుతున్న దాడులవలన అక్కడి భారతీయ భాషల పైపొ రలు ఎగిరిపో యి
,బయటిభాషలు ఆ స్థా నం లో ప్రవేశించి ,కిందిపొ రల్లో పాత భాషల తాలూకు పొ రలు అలాగే
ఉండి పో యినట్లు భాషా పరిశోధకులు భావిస్తు న్నారు .బీహార్ లో అనేక ఆదిమవాసుల
భాషలలో తెలుగు ,కన్నడ పదాలను పో లిన పదాలు కనిపిస్తా యి .సింహళభాష లో తమిళ
కన్నడ తెలుగు ఒరియా  బర్మీస్ ,ధాయ్ లాండ్ కంబో డియన్,లావోస్ ,మలయా ,జావా
మొదలైన ఆసియా తూర్పు సముద్ర తీర (చైనా, జపాన్, కొరియాలు తప్ప ) దేశపు
లిపులన్నీ ఒకే లాగా ఉంటాయి .ఇది యాదృచ్చికం కాదు పరిశీలనార్హం అంటాడు శేషేంద్ర
.కామరాజ యూనివర్సిటి ప్రొ ఫెసర్ ఒకాయన మన దేశపు కన్యాకుమారి నుంచి జపాన్
,కోరియాలవరకు’’ ఒకే సాంస్కృతిక పరగణా’’ అని ఒక సిద్ధా ంతం చేసినట్లు తనకు జ్ఞా పకం
ఉందని గుంటూరు  శేషేంద్ర శర్మ అన్నాడు .

ఆధారం –కోరాడ రామకృష్ణ య్యగారి శతజయంతి ప్రత్యేక సంచికలో గుంటూరు శేషేంద్ర శర్మ
రాసిన ‘’కవిత్రయానికి కరదీపిక ‘’వ్యాసం .

 కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం -  13

కవిత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-2

  కవుల చరితల
్ర తో మొదలైన తెలుగు సాహిత్య పునర్నిర్మాణ ఉద్యమం  ఈ దశ వరకు
తెలుగు సాహిత్య స్వరూపాన్నే ముట్టు కోలేదు .ఇక్కడే శ్రీ కోరాడ రామకృష్ణ య్యగారి కీలక
స్థా నం  ఆవిష్కృతం అయింది అన్నాడు శేషేంద్ర .అప్పటికి పో గు చేసిన కవుల చరితల
్ర
సామగ్రి ,తెలుగు భాషాపరిణామ సామగ్రి కోరాడవారు పూర్తిగా అవగాహన చేసుకొని
.తెలుగు సాహిత్య స్వరూపాన్ని మళ్ళీ నిర్మించాలంటే తెలుగు సాహిత్యాన్ని మాత్రమె
పరిశీలించాలి అనే అభిప్రా యానికి వచ్చారు .అందుకే తన గ్రంథానికి కవితా శబ్ద ం చేర్చి
,అందులో మన సాహిత్యం మొదటి గ్రంథంగా ఉన్న నన్నయభట్టు భారతం లోనే మన
సాహిత్య చరిత్ర బీజ రహస్యాలు౦ టాయని గ్రహించి ,అన్ని శాసనాలు తీసుకోకుండా
నన్నయకు పూర్వం ,నన్నయకు సమీపం లో ఉన్న శాసనాలనే పరిశీలించారు .7 వ
శతాబ్ది కి చెందిన జయ సింహ వల్ల భ శాసనం ,లక్ష్మీ పురశాసనం ,8 వ శతాబ్ది ప్రా రంభం
లోని  అహదహన శాసనం ,9 వ శతాబ్ది పండరంగ అనే అద్ద ంకి శాసనం గుణగ
విజయాదిత్యుని ధర్మవరపు శాసనం ,తర్వాత చాళుక్య భీముని శాసనం ,దీర్ఘా సి శాసనం
,యుద్ధ మల్లు డి శాసనాలు మాత్రమె పరిశీలనకు తీసుకొన్నారు .వీటిలోనే తెలుగు భాష
యొక్క నన్నయ సమీపకాల రూపం కనిపించటం ,తరువోజ ,అక్కర ల వంటి దేశీ
ఛందస్సులో చేసిన రచనలు ,శాసనాలు ఉండటం ముఖ్య కారణం .ఆయనకు భాషతో కాక
సాహిత్యం తోనే సంబంధం అని గ్రంథ నామమే స్పష్ట ంగా తెలియ జేస్తో ంది. వీరికి ముందు
చాలామంది సాహిత్యం కోసం వెతుకుతూ ,ఇతర మార్గా లలో ప్రయాణించి దారినే కోల్పోతే
,రామకృష్ణ య్యగారు సాహిత్యాన్ని పట్టు కోవలసిన తాళపు చెవులనే పట్టు కొన్నారు అని
శేషేన్ శర్మ చెప్పాడు .

   ఈ తాళపు చెవులలో కన్నడ భాషా శబ్ద పరిశీలనం చాలాముఖ్యమైనది .ఉడివోవు అనే


పదానికి ఉడి +పో వు గా విడదీసి ఉడుగు అనే ధాతు స్వరూపం అనీ ,కన్నడం లో ఉడగు
అని ఉందని ,కనుక దీని ప్రా చీన రూపం ఉడి ఐ ఉంటుంది అని తేల్చారు .’’తగులు
సంక్రందన నూతికి౦దగిలి కన్గొన జాలదే సక్త మై ఆసక్తితో ‘’పద్యం లో తగులు అంటే తాకటం
అని అర్ధం. కన్నడం లో  తగులు శబ్ద ం ఉంది .ప్రా చీన కన్నడం  లో తాగు మాటకు
ముట్టు కోవటం అనే అర్ధం ఉండి,తా౦గు గామారి తగులు అయిందని భాషా పరిణామం
చెబుతోంది అన్నాడు శేషేంద్ర .

  సంస్కృతపదాలు ఎక్కువ, దేశీ పదాలు తక్కువతో అల్లిన నన్నయ రచన అంతకు


ముందే కన్నడం లో పంప మొదలైనవారి రచనలో ఉన్నాయి .దీన్ని చూపటం కోరాడవారి
రెండవ తాళపు చెవి .చాలాకాలం నిష్ఫలంగా సాగిన తెలుగు సాహిత్య స్వరూప  అన్వేషణ
ఉద్యమాన్ని రామకృష్ణ య్యగారు ‘’ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’గ్రంథం ద్వారా సఫలత్వ
ద్వారం దగ్గ రకు తెచ్చారని ,అంటే శబ్దా లు, ఛందస్సులు, రచనాశైలి అంతా కర్నాటక నుంచి
తెచ్చుకొని తన ప్రథమ కృతిని నన్నయభట్టు ఆనాడు ప్రవర్త మానం అనుకోవలసిన
పండరంగ ,యుద్ధ మల్లా ది శాసనాలలో ఉన్న శిష్ట ఆంద్ర భాషలో రాశాడు అని
మొట్ట మొదటి సారిగా చెప్పిన కోరాడ రామకృష్ణ య్య పంతులుగారి ‘’ఆంధ్రభారత కవితా
విమర్శనం ‘’అనే గ్రంథం తెలుగులో భారత పరిశోధనకు ‘’ఆద్య గ్రంథము,మార్గ దర్శక
గ్రంథము’’అని గుంటూరు శేషేంద్ర శర్మ స్పష్ట ంగా చెప్పాడు .ఇంకా పరిశోధన ముందుకు
సాగటానికి దీనిలో ఎన్నో విశేషాలు బీజప్రా యంగా ఉన్నాయి .అంటే ఆంద్ర భారత
పరిశోధనకు కన్నడ భాషా సాహిత్య పరిచయం ,పరిశీలనం అనివార్యం అని కోరాడ వారే
మొదటగా   చెప్పారన్నమాట .

   ‘’ఆంద్ర శబ్ద చింతామణి విషయ పరిశోధనము ‘’  లో శ్రీ వఝల చిన సీతారామ
శాస్త్రిగారు చింతామణి ని చర్చిస్తూ ‘’అప్పటికే కర్ణా టక పండితులు త్రొ క్కిన పద్ధ తులు
పరిశీలించి ,ఆంధ్రభాషా సహజాలైన నియమాలను కొంత విశాలంగా సూత్రీకరించి ఉండును
.ఆంద్ర భాషాకవితనుధారగా నడపట౦ దుష్కరం కాదని ,ఉభయ భాషా కవితానుభవం
ఉన్నవారికితోచకపో దు కదా .నన్నయకు పూర్వమే సంస్కృత భాష సాయం తో కర్నాటక
భాషలో ధారావాహిక కవిత  వెలిసింది కదా  ‘’అని స్పుటంగా చెప్పారు . వఝలవారు
కర్నాటక ఆంద్ర లిపులలోని సమానత్వాన్ని  కూడా చర్చించారు .ఇలా సమానంగా ఉన్న
ఈ రెండుభాషల లిపులను చూసి , నన్నయ తెలుగు లిపికి ప్రత్యేకత ఉండాలని భావించి
కొన్ని మార్పులు చేశాడని చెప్పి, అప్పకవీయం లోని ‘’అప్పకవి పుస్త కే స్థితంఆంద్ర
లిప్యుద్దా రకం శ్లో క త్రయం ‘’అని ‘’బాలేందు పరిధి శృంగవర్త కుశ  గ్రంథి దాత్ర పరశు
సమాః’’వంటి శ్లో కాలను ఉద్ధ రించి చూపించారు .ఈరెండుభాషలలో అలఘు లకారం వేరు
అనీ ,ళకారం వేరని చింతామణిలో నన్నయ చెప్పాడని ,ఈ విషయంలో ఆయన కర్నాటక
సంప్రదాయం పాటించాడని ,కర్నాటక శబ్దా ను శాసనం140 సూత్రవ్యాఖ్యఉదాహరించారు
.అంటే వఝలవారు అప్పటికే కోరాడ వారి గ్రంథాన్ని చూసే ఉంటారు కనుక రామకృష్ణ య్య
గారి’ఆంద్ర –కన్నడ సందాన పధ్ధ తి ‘’ని వఝల చిన సీతారామ శాస్త్రిగారు పెద్దమనసుతో 
సాదుమార్గ ం గా స్వీకరించి బలపరిచారు అని శేషేంద్ర శర్మ గట్టిగా చెప్పాడు .
ఆధారం –కోరాడ రామకృష్ణ య్యగారి శతజయంతి ప్రత్యేక సంచికలో గుంటూరు శేషేంద్ర శర్మ
రాసిన ‘’కవిత్రయానికి కరదీపిక ‘’వ్యాసం .

 కోరాడ రామకృష్ణ య్యగారి కోవిదత్వం –  14

విత్రయ దర్శనానికి కరదీపిక-కోరాడ వారి’’ ఆంధ్రభారత కవితా విమర్శనం ‘’-3(చివరిభాగం

    రామకృష్ణ య్య గారు చూపిన దారిలో వెళ్ళిన తర్వాతివారు ఆశ్చర్యకర విషయాలు
చాలా గ్రహించి తెలియజేశారు .ఉత్పల,చంపక మాలలను కన్నడం నుంచి ఎలా
నన్నయగారు తీసుకొన్నారో చూస్తే ఆశ్చర్యమేస్తు ంది .కన్నడ ఉత్పలమాల
–‘’వ్యాసమునీంద్ర రుంద్ర వచనామృత వాగనీసు వె౦కవి –భ్యాసనె నెంబ గర్భ మెనగిల్ల
‘’పంపని చంపకమాల ‘’కతెసిరిదాదొ డం కథయె మెయ్ గిడలీయ దెముం
సమస్త భారతమున పూర్వమాగె వలె పెరద
్ర కవీశ్వర రెల్ల వర్ణకంకతెయొళొడం బడం’’(పంప
).ఇక కన్నడ కందం అందం చూద్దా ం –‘’మిగె కన్నడ కబ్బ౦ గళొ,ళగణిత గుణగద్య పద్య
సమ్మిశ్రితమం-నిగదిసువర్గ ద్య కథా ప్రగీతి యంత  చ్చిరంతనా  చార్యర్కళ్’’.9 వ శతాబ్ది
నృపతుంగ’’ కవిరాజమార్గ ‘’గ్రంథంలో నుంచి మన కవులు చాలా కన్నడ శబ్దా లు తీసుకొని
వాడటం చూపించబడింది .’’చోళ నాళికకాక క్షోణీ తలేశ ‘’అని పండితారాధ్య చరితల
్ర ో
ప్రయోగం ఉందని చూపి౦చాడు శేషేంద్ర శర్మ ..చోళ నాలిక అంటే జొన్నలు, నాలుకతో అని
వేటూరి వారు అర్ధం చెప్పారు .జోళ అంటే కన్నడం లో జొన్నలు .’’జొన్నలు గొన్న
ఋణంబు నీగెదన్’’అని నన్ని చోడుడు కుమార సంభవం లో రాసినదానికి పంప భారతం
లో ‘’జోళమ నెంతునీగు ‘’లేక రన్న భారతం లో ‘’జోళదిపారియం ‘’అనేది మూలం అయి
ఉంటుందని శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి  గారు చెప్పారని  శేషేన్ ఉవాచ .వీరే నన్నయ
,తిక్కనలు కూడా పంపభారతాన్ని పద్య నిర్మాణం లోనూ ,అలంకార ప్రయోగాల్లో నూ ఎలా
అనుసరించారని  తమ కుమార సంభవ పరిశోధన గ్రంథంలో చూపించారు .నన్ని చోడుడు
‘’నేలయు నింగియు తాళము గా వాయింప , నెండమావులబట్టి బండవలయు ‘అని
సీసపద్యం రాశాడు .పాల్కురికి సో మన ‘’వెట్టన నేలకు నింగి కి సూత్రపట్ట మే కాళ్ళను బట్ట
తలలను ‘’అని రాశాడు .తిక్కన ‘’నేలయు నింగియు తాళముల్ గా  జేసి,యేపున రేగి
వాయించి యాడ ‘’అన్నాడు విరాటపర్వం లో . ’నేలయు నింగియు తాళముల్’’అనే పధ్ధ తి
కర్ణా ట కవి నయసేనుడు రాసిన ‘’ధర్మామృతం ‘’అనే కావ్యం లో ఉందట .1112 కాలం
వాడైన నయ సేనుడు ‘’ధరణి చక్రము వియత్త ళము మగంటిక్కువర్ ముంచ నచ్చరి
యప్పంతు’’—అని రాశాడట .

   కనుక ఏతావాతా  తేలింది యేమిటి అంటే ,ఆంద్ర సాహిత్యం లో ఇతరకావ్యాలు


పరిశోధనకు లొంగినట్లు ఆంద్ర మహాభారతం లొంగదు అంటాడు శేషేంద్ర .దీనితర్వాత
వచ్చిన కావ్యాలన్నీ భారత భాష ,అలంకార ,ఛందస్సులను అనుసరించాయి .కానీ ఆంద్ర
భారతం మాత్రం కన్నడ భాషలో కలిసిపో యి ఉన్న తెలుగు ,క్రమంగా విడిపో తూ ,ప్రత్యేక
రూపాన్ని పొ ందుతున్న అస్పష్ట సంధియుగ గర్భం లోంచి పుట్టింది .కనుక ఇందులో
నూతన ఆంద్ర శబ్దా ల కన్నడ మాతృకలు ,కన్నడ జాతీయాల ఆంధ్రీకృతరూపాలు ,కన్నడ
ఛందస్సులు ,కన్నడ కావ్యాలలోని అందమైన అలంకారాలు ఉన్నాయి ‘’కావ్యం గ్రా హ్యం
అలంకారాత్ ‘’అన్నారు అందుకే పెద్దలు  .

  సమగ్ర ఆంధ్రభారత పరిశోధనకు సంస్కృత వ్యాస పాఠాన్నీ,కవిత్రయ తెలుగు


పాఠాన్నీపో లుస్తూ ’’ ఇది తీసేశారు అది కొత్త గా  కలిపారు ‘’అంటూ చేసే పరిశోధన చాలదు
అని విస్పష్ట ంగా చెప్పాడు శేషేంద్ర .కవిత్రయం కొత్త గా సృష్టించిన భావం పరమ రమణీయం
అనీ ,వ్యాసుడు వీరిముండు బలాదూర్ అనీ కొందరు మూర్ఖంగా వ్యాఖ్యానించారు .ఇదే
తప్పే అన్నాడు .కానీ కోరాడ వారు ,శ్రీపాదవారు రచించిన పరిశోధన గ్రంథాలు చూస్తె
,కవిత్రయం వారి నూతన సృష్టి ,సంస్కృత మూలం అనుసరించటం ,వదిలేసిన వాటిల్లో
కర్ణా టక కావ్యాలనుంచి తీసుకొన్న భాగాలే అని అర్ధమౌతుంది అన్నాడు గుంటూరు శర్మ
.కవిత్రయం ఎక్కడ నూతన సృష్టి చేశారో ,అక్కడ పరిశోధకుడు అప్రమత్త ంగా కన్నడ
కావ్యాలను శోధించాలి .కనుక కవిత్రయ భారత శోధనకు సంస్కృత పా౦డిత్యమేకాక
,కన్నడ పాండిత్యం అంతకంటే అధికంగా కావాలి అని ఖచ్చితంగా చెప్పాడు  శేషన్
ే .దీన్ని
అతిక్రమించి చేసిన పరిశోధన అసమగ్రం, నిష్ప్రయోజనం అన్నాడుకూడా .

  తాను 20-5-1962 ఆంధ్రపభ


్ర దినపత్రికలో కర్ణా టక, ఆంద్ర సాహిత్య సంబంధాలను
గురించి ‘’కర్ణా టాంధ్ర సేతువు ‘’అని  రాసిన వ్యాసం లో ‘’మన కావ్యాలను వాటి సంస్కృత
మాతృకలతో పో ల్చి పరిశీలించటం ఇంతవరకు పరిపాటి అయితే ,ఇక మీదట కన్నడ
మాతృకలతో పో ల్చి పరిశీలించటం ఆధునిక ఆంద్ర వాజ్మయ విమర్శన పద్ద తిగా నెలకొనాలి
‘’అన్నది అందరూ అర్ధం చేసుకోవాలని శేషేంద్ర కోరాడు .ఈ విధంగా శ్రీ కోరాడ
రామకృష్ణ య్యగారు అమూల్యమైన కర్ణా టకాంధ్ర సంధానపద్ధ తిని ఆంధ్రమహాభారత
పరిశోధనలో ప్రవేశపెట్టి ,ఆంద్ర సాహిత్య మహా పురుషులలో’’ అగ్రణి ‘’అయ్యారని ,వారికి
ఆంధ్రు లు ఎంతో రుణపడి ఉన్నారని ,వారి కోవిదత్వానికి రెండు చేతులూ ఎత్తి
నమస్కరిస్తు న్నానని గుంటూరు శేషేంద్ర శర్మ సవినయంగా ప్రకటించాడు .గొప్పవారి
హృదయాలు గొప్పవారికే తెలుస్తా యి .కోరాడ, శేషేంద్ర అలాంటి వారే .

 
 

 
 

శ్రీ సామవేదం జానకి రామ శాస్త్రి

జానకీ జాని గారి ‘’అరుంధతి’’-1

       1994 లో రాజమండ్రి లో భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యం లో మూడు రోజుల


పాటు సాహితీ సదస్సు జరిగింది .ఆ నాటి పరిషత్ అధ్యక్షులు నాకు పరమ ఆప్తు లు
,ప్రఖ్యాత కదా రచయితశ్రీ ఆర్.ఎస్.కే.మూర్తి గారు .కప్పగంతుల మల్లికార్జు న రావు గారు
రాజమండ్రి సభలను న భూతో గా జరిపించారు .రెండు పూట్ల కాఫీలు టిఫినీలు
భోజనాలుపెళ్లి వారి వేడుక గా జరిగాయి . సాహిత్య సదస్సులు ,కవి సంమేలనాలతో
ప్రా ంగణం అంతా మరు మోగింది .ప్రఖ్యాత రచయిత శ్రీ వాకాటి పాండురంగా రావు గారిని
మొదటి సారి చూసింది అక్కడే స్వర్గీయ .బండారు సదాశివరావు గారు డాక్టర్
జి.వి.సుబ్రహ్మణ్యం గారు వగైరా దిగ్దంతులు దిశా నిర్దేశం చేసన
ి సభల వి ఽఅ సమయం
లోనే ప్రఖ్యాత నాటక ,సినీ నటుడు తనికెళ్ళ భరణి నీ చూశాం .  అప్పుడే  వాల్మీకి
విశ్వనాదల రామాయణం పై సమగ్ర అధ్యయనం చేసి పుంఖాను పుంఖాలుగా ఉపన్యాస
లహరి ని ఆంద్ర దేశ మంతాప్రవహింపజేసిన వారు, లబ్ధ ప్రతిస్తు లైన కధకులు
,ఆంగ్లో పన్యాసకులు ,విశ్రా ంత ప్రిన్సిపాల్ కాకినాడ నివాసి ,విశ్వనాధకు ముఖ్య అంతేవాసి
అయిన శ్రీ సామవేదం జానకి రామ శాస్త్రి గారు అంటే జానకీ జాని గారు నాకు మా
బావమరిది ఆనంద్ కు పరిచయ మయ్యారు మొదటి రోజునే .అంతే మిగిలిన రోజుల్లో
ఆయన్ను మేము వదిలి పెట్టనే లేదు అప్పటి నుంచి జానకి జాని గారికి నాకు విపరీత
మైన పరిచయం కలిగింది .ఉత్త రాలు రాయటం ,ఫో న్లు చేసుకోవటం జరుగుతూ ఉండేది
..ఒక సారి ఏలూరు లో వారి తల్లి గారిని చూడ టానికి వచ్చి నాకు ఫో న్ చేసి ‘’మిమ్మల్ని
చూడాలని ఉంది .వస్తు న్నాను ‘’అన్నారు .రెండు రోజులే వ్యవధి. నాకు తెలిసిన సాహితీ
మిత్రు లన్ద ర్నీ వారు వచ్చేరోజుకు మా ఇంట్లో సమావేశ పరచాను యాభై మందికి పైగా
వచ్చారు .అందరికి ‘’టిఫన
ి ాదులు’’ ఏర్పాటు చేయించి వారిని ‘’రామాయణం ‘’పై ప్రసంగించ
వలసిందని కోరాను .రెండు గంటలు నాన్ స్టా ప్ గా వాల్మీకం ,కల్ప వృక్షం లపై అనర్ళ
ప్రసంగం చేశారు ఇదంతా టేప్ పై భద్రపరచాను .వారికి నా చేతనయినంత సన్మానం
చేశాను ఎంతో ఆనందించారు .అది మొదలు నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా (మా
అమ్మాయి అత్త గారి ఊరు )జానకీ జాని గారి ని దర్శించి రావటం అలవాటు .ఆయనా
ఎంతో సంతృప్తి చెందేవారు .వారి శ్రీ మతి కూడా గొప్పగా ఆదరించేవారు .శ్రీ జానకీ జాని
గారు ఒక రోజు నాకు తమ కదా సంకలనం ‘’అరుంధతి ‘’పంపారు .నేను వెంటనే చదివి ,నా
మనో భావాలను వారికి లేఖ మూలం గా 28-11-2000 న తెలియ బర్చాను . ఆలేఖలోని
అంశాలే ఇప్పుడు మీ ముందుంచుతున్నాను
    ‘’. పూజ్యులు ,గౌరవనీయులు శ్రీ జానకీ జాని గారికి –హృదయ పూర్వక నమస్కారాలు
.ఉభయ కుశలోపరి .ఆత్మీయం గా మీరు పంపిన మీ ‘’అరుంధతి ‘’నిన్ననేభద్రం గా  నా
వద్ద కు దిగి వచ్చింది  చాలా సంతోషం .నిన్న రాత్రే పూర్తిగా చదివాను .ఆనందం పొ ందాను
.ఆ అనుభూతి తో ఈ ఉత్త రం రాస్తు న్నాను .

   ‘’మీలో మీరు భావిస్తు న్న బద్ద కాన్ని వదిలించి ,కర్త వ్యం లోకి దింపి,ఈ కదా స్రవంతిని
నిస్పృహ ఎడారి దారిలో ఇంకి పో కుండా వెలువరించటానికి ప్రో త్సాహ పరచిన ‘’విజయ
భావన ‘’వారు అభి నందనీయులు .’’మీ భావన విజయం ‘’చేయాలనే వారి సత్ సంకల్పం
.మిమ్మల్ని విజయం వైపు నడిపించి ,మీలోని సుప్త భావనలను ప్రదీప్తం చేసింది .ఆంద్ర
సాహితీ లోకానికి ఒక అమూల్య రచనను అందించింది .ప్రేరణ మానవులను ఏ ఉన్నత
స్తితి కైనా తీసుకొని వెళ్తు ంది అన్నదానికి ఇది ఉదాహరణ .సహృదయులైన మీరు అందరికి
స్నేహ పాత్రు లు .మీ సన్నిధానం ఒక సుమధుర లోకమే .కాలం ఎలా గడిచి పో తుందో
చెప్పలేము .అదొ క అనిర్వచనీయ అనుభూతి .ఆ ఆనందాన్ని మీ ద్వారా పొ ందిన నాకు
వేరే సాక్ష్యం అక్కర్లేదు .

       మీ కధా ద్వాదశాదిత్యుల్ని లోకం పైకి తరలించారు .భావుకత ,సృజనాత్మకత తగ్గి
పో తున్న కధలు వస్తు న్న సమయం లో మీ ఆదిత్యుల కాంతి చ్చటలు దివ్యం గా
ప్రభావితం చేసి కొత్త వెలుగుల నిస్తా యి .సందేహం లేదు .ఇవన్నీ పూర్వమే ప్రచురితాలైనా
గుది గుచ్చి ,ఏర్చి కూర్చిన ఈ సరం ముత్యాల సరం ఓ వరం .మీ కధను మీ శ్రీమతి గారికి
అంకితం చేయటమూ ఓ ప్రత్యేకతే .మీ అర్ధా ంగి ప్రో త్సాహం మీకు కొండంత శక్తి .ఆమె
వల్ల నే మీ సాహిత్య వ్యాసంగం నిరాటంకం గా సాగిపో తోంది .దానికి కృతజ్ఞ తా భావమే ఈ
సమర్పణ .పుస్త కం కూడా మీమనసులా స్వచ్చంగా ,లోప రహితం గా ఉంది .

               కధ అంటే సంభాషణల మయం .అందులోను ఈకాలం లో వాక్యానికి రెండో


మూడో తెలుగుపదాలు ,మిగతావి ఆంగ్ల మయాలు .మీ కధల్లో చక్కని తెలుగు
గుబాళించింది .ఆంగ్ల వాసన సో కలేదు .నా పరిశీలన లో 91 పేజీల ఈ కదా గుచ్చం లో
సుమారు 185 మాత్రమ
్ర ే సంభాషణలు .అంటే సరాసరి పేజికి రెండు మాత్రమె సంభాషణలు
కన్పించాయి .చెప్పేదంతా రచయితే చెప్పితే ,సూటిగా స్పష్ట ం గా ఉంటుంది అన్న భావన
మిమ్మల్ని ఇలా రాయించింది అని పించింది .ఉన్న సంభాషణలు కూడా చాలా క్లు ప్త ం గా
,సూటిగా ఉన్నాయి .’’between the lines ‘’భావం వెదకాల్సిన అవసరమూ లేదు .అంత
నిసర్గ ం గా ఉంది .మీ పై శ్రీ విశ్వనాధ ప్రభావం అధికం కదా .ఆయన కదా సంవిధానం మీ
రచనలలో నాకు కని పించింది ..లోకాన్ని అన్నికోణాల నుంచి గమనించారు మీరు
.సమస్యల సుడిగుండాలు చాలానే ఉన్నాయి .వీటన్నిటికి మించి ఒక అద్భుత మైన
సూత్రం జీవితాలను కట్టి పడేస్తు ంది .దానిని పట్టు కొన్నారు మీరు .

         ఈ కధల్లో దాంపత్య ధర్మానికి విలువ నిచ్చి దాన్ని కాపాడుకోమని అంతస్సూత్రం


గా చెప్పారు .బహుశా మీకు ,మాకు మనందరికీ ఆ దిశలో ఆదర్శం కనీ పించేది
‘’అరుంధతీ దేవి ‘’.అందుకే ఆ పేరు ను మీ కధల్లో స్త్రీలకూ ఎక్కువ సార్లు ఉపయోగించారని
పించింది .వివాహం అయిన వెంటనే ‘’అరుంధతీ నక్షత్రా న్ని ‘’నూతన వదూవరులకు
చూపించి ,ఆదర్శ వంతుల్ని చేయటం మన సంప్రదాయం .కులాలకు అతీతం గా దీన్ని
అవిచ్చిన్నం గా పాటిస్తూ నే ఉన్నాం ఈనాటి వరకు .

          ‘’దిగి వచ్చిన ‘’కధ లో కృష్ణ మూర్తి కమ్మర్షియల్ టాక్స్ ఉద్యోగి .జీవితం లో
కస్ట పడి పైకి వచ్చినా నిండుకుండలా ఉన్నా ,కమ్మర్షియల్ గా జీవితాన్ని కాష్ చేసుకోలేక
పో యిన అభాగ్యుడు .దాంపత్య  సుఖమూ అవసరమే కదా .భార్య అభీష్టా లు తీర్చాలన్న
విషయం ఆలోచించలేక పో యాడు .ఆమెకు అదొ క అసంతృప్తి .అది బీజం గా ఉండి
మొలకెత్తి ఆమె పాలిటి ఓ వృక్షమే అయింది .ఆ నీడలో నిలువ లేక పో యింది .మొహం
ఆమెను మోహన రావు రూపం లో ఆవహించింది .ఆ మాయ లో పడి గాడి తప్పింది
.తప్పు తెలిసింది కాని అప్పటికే ఆలస్య మై పో యింది .వంటలక్క గా జీవితం గడపాలని
నిర్ణయించుకొని ,భర్త పంచ నే చేరింది .అనుకో కుండా కాలమూ ,అవకాశమూ ,అవసరం
ఆ భార్యా భర్త ల్ని కలిపింది .కష్ట పడకుండా ,కనకుండా కొడుకూ లభించాడు .ఆ ఆనందం
శాశ్వత మైంది .క్షణికా నందం జీవితాన్ని అస్థ వ్యస్త ం చేసింది అతనికీ ఆమెకు కాలం కలిసి
వచ్చింది .మళ్ళీ ఆనందం అరుంధతి రూపం లో దిగి వచ్చింది .ఆశల ఆకాశం లో
చిక్కుకున్న ఆమె స్వంత స్తితి తెలియ టానికి చాలా సమయం పట్టింది .తప్పని సరి గా
నేలకు దిగి వచ్చింది .ఈ కధలో పేర్లు చాలా బాగా నప్పాయి .మోహన రావు మాటల్లో
మొహం ,ఆడదాన్ని మాటలతో మోసం చేసే నేర్పు ఉన్న వాడు .కృష్ణ మూర్తి నిండు కుండ
.కస్టా ల కడలి ఈదిన వాడు .అయితే ఆ మహానుభావుడికున్న ‘’దక్షిణ నాయకత్వం
‘’లేనిఅమాయకుడు .ఉద్ధ రించే ఓపికా ,జ్ఞా నం ఉన్న వాడు .ఇక అరుంధతి గురించి
ఇప్పటిదాకా చెప్పిందే .మంచి ముగింపు దిశగా  కద చక్కగా నడిపారు విశ్వనాధ వారి
చెలియలి కట్ట లా సాగి చివరికి సుఖాంతమయింది ..ఆదర్శాన్ని ఆచరణ లో చూపారు
.సంతోషం ..

జానకీ జాని గారి అరుంధతి -2

          ‘’యదా కాష్ట ం చ ‘’కదా సంగతి మన రాజ మండ్రిబారతీయ సాహిత్య పరిషత్


సభలో మీ నుంచే విన్నాను .ఇందులోనూ అరుంధతి యే..ఈ అరుంధతిని
అందుకోవాలన్న ఆరాటమే కాని ప్రయత్నం చేయని అసమర్ధు డు ఆనంద రావు .ఆనందం
మనసులోనే క్రియలో లేనివాడు . అతను కలల్ని తిని బతికే గొంగళి పురుగు
.అందులోంచి బయట పడలేడు .స్పందించలేడు .చేతకాని వాడు .కళ్ళ ముందు అంతా
జరిగి పో తున్నా ,కలల వల లోంచి తప్పుకో లేదు .మనసులో అనుకొన్నా క్రియలో
సాధించలేని వాడు .కదల లేడు కదిలించలేడు .ఆలోచనల సుడి లో చిక్కు కొంటాడు
.బయట పడటం రాదు .అందుకే చివరగా మీరు ‘’రైలు ఎక్కే వాళ్ళు ,దిగే వాళ్ళు కూడా
అటు ఎక్కటానికి ,ఇటు దిగటానికి అంతరాయం కల్గిస్తూ నే ఉన్నారు ‘’అని ముగించటం
బాగుంది .

           ‘’కాలోహి ‘’లో పాత్రలపేర్లు బాగున్నాయి .చిదానందం ,నిజం గా చిదానందమే


.కామేశం లో కామం అంతర్గ తం .పైకిఎన్ని చెప్పినా దాన్ని జయించలేక పో యాడు
.ఆధ్యాత్మిక విషయాలు ఎన్ని చదివినా అతని లో దాని ప్రభావం పుస్త కం మూసే దాకానే
.ఆ తర్వాత అంతర్గ తం గా ఉన్న కోర్కె బలీయమై ,దాన్ని బహిర్గతం చేసి ,ఆధ్యాత్మిక
భావాల్ని అణగించేస్తో ంది .చివరికి కోరికే జయించింది .చిదానందం చైతన్య స్వామి ప్రబో ధం
విని పూర్తిగా ప్రభావితుడై భవ బంధ విమోచనకు పరుగు దీస్తే కామేశం లో స్వామి
ప్రభావం తాత్కాలికమే అయింది .కామ వాంఛ పెరిగి మళ్ళీ గృహస్తా శ్రమం తీసుకోవటానికి
నిర్ణయించాడు .ఒకే చోట మెదల
ి ే ఇద్ద రు వ్యక్తు ల భిన్న ప్రవృత్తు ల కు అద్ద ం పట్టిన కద ఇది
.వర్ధనమ్మ పేరు బాగా సరిపో యింది .ఆమె లో కామ దాహం వర్ధిల్ల జేయటానికి ప్రో ద్బలం
చేసింది కనుక పేరు బాగా నప్పింది .’’బాబు గారూ ‘’సంబో ధించే ఆమె, ముగింపు లో
‘’ఏమండీ “’అనటం ఆమె లో వచ్చిన పెద్ద మార్పును ఒకే ఒక్క మాటతో అద్భుతం గా
చెప్పారండీ మీరు .అతను తల దిన్చుకోటమూ ,నాటకీయమే .’’బలవానిన్ద్రియానపి ‘’అన్న
సత్యం వ్యక్త మైన కద .

           ‘’ వ్యత్యాసం ‘’కదా లో సుశీల ,సత్య మూర్తి దాంపత్యం కూడా ఒడిదుడుకులకు


తట్టు కొని నిలబడి సవ్యం గా ముగిసింది .పట్టు దలలు ,పంతాలు భార్యా భర్త ల మధ్య
ఉండటం సహజం .అంత మాత్రా న కాపురం లో నీళ్ళు పో సుకో రాదు .అధిగమించి ,అర్ధం
చేసుకొని దాంపత్య రధాన్ని లాక్కు రావాలి .అందుకనే ‘’ఈ బుద్ధి పెద్ద వాళ్ళక్కూడా ఉంటె
ఎంత బాగుండును ?’’అని అతని మనసు లో మీరు అని పించి మంచి ఫినిషింగ్ టచ్
ఇచ్చారు .ఆమె సుశీల కనుక దారి తప్పలేదు .అతను సత్య మూర్తి కనుక రుజు మార్గ ం
వదలలేదు .’’సెకండ్ థాట్స్ ‘’ఇద్ద ర్నీ కలిపాయి .జీవితం లో ఈ రకమైన సంయమనం
అవసరమని ఈ కాలం వారికి మెత్తగా చెప్పిన కద .చాల నచ్చింది .’’

   ‘’దరిదం్ర ‘’పేరూ తమాషాగానే సరిపో యింది కధకు ..శేషగిరి పేరు రామ మూర్తికి రామ
మూర్తి పేరు శేషగిరికి మారిస్తే బాగుండేది అని పించింది .వాడికి శేషం గా మిగిలింది ‘’గిరి
అంతటి దరిదం్ర ‘’అని పించేది .అని నా అభిప్రా యం సుమండీ .’’we can eradicate
poverty but we cannot eradicate the feeing of poverty ‘’అన్నదాన్ని రుజువు
చేసన
ి కద ఇది .

   ‘’ఆల్కెమీ ‘’ఒక ఊహ .ఆచార్య నాగార్జు నుడు ప్రయత్నించాడని ప్రతీతి .అది అందరికి


సాధ్యమయ్యేది కాదు .ఆ ప్రయోగాలలో కొట్టు మిట్టా డుకు పో వటమే కాని బయట పడేది
శూన్యం .ఈ కద లో పాత్రలు అన్ని అలాంటి స్వభావం కలవే .ఊహల అంచులలో
ప్రయాణం చేస్తూ వాస్త వికత ను మార్చే వాళ్ళే .అందుకే ఎవరూ ఆ ప్రయత్నం లో కృత
క్రు త్యులు కాలేదు శ్రమే తప్ప ఫలితం దక్కని నిర్భాగ్య జీవులే తండ్రి కూతురూ కూతురు
చుట్టూ తిరిగే షో కిల్లా .

జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -3 (చివరి భాగం )

     ‘’అర్ధ రూపాయి ‘’కధ లో మానవత్వం ఎప్పటి కైనా జయిస్తు ందన్న ఆశకల్పిస్తు ంది
.ఆసురీ శక్తు లపై మానవత్వం విజయం సాధించాలి అన్న ఆశకు ,సత్యానికి దివిటీ ఈ కద
.సత్యమూర్తి పేరు అతన్ని ఎప్పుడూ ‘’రాంగ్ ట్రా క్ ‘’నుంచి  మళ్ళిస్తూ ,మంచి మార్గ ం లో
పడేస్తు ంది .అందుకే తాత్కాలికం గా తప్పు చేసన
ి ా ,దరిద్రు డి దగ్గ ర ఓ అర్ధ రూపాయి
దొ ంగిలించి భార్యకు బ్రెడ్ కొందామని వెళ్ళినా ,అంతరాత్మ అతన్ని ప్రశ్నిస్తూ నే ఉంది .’’ఇది
పద్ధ తి కాదు ‘’అని హెచ్చరిస్తూ నే ఉంది .మనస్సును బుద్ధి జయించి ,తన తప్పు
తెలుసుకొన్నాడు .చక్కని సంఘర్షణ ను అద్భుతం గా శిల్పీకరించారండీ మీరు ..’’అర్ధ
రూపాయి ‘’అనటం లో దానికి విలువ లేకపో యినా ,విలువను కల్పించి ,చిరంజీవి ని
చేశారు .దరిదం్ర ఎవరి నైనా నీచం గా ప్రవర్తిమ్పజేస్తు ంది .కాని దాన్ని,దాని పరీక్షల్ని
తట్టు కోవాలి .అప్పుడే అంతిమ విజయం .మానవత్వం మాయ మైతే ప్రపంచం లో మనిషి
మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుంది .

   ‘’ రూపాంతరం ‘’ కధలో ‘’సుహాసిని’’ అన్న పేరు బాగుందండీ .ఆమె ప్రపంచాన్ని చూసి


నవ్వుకుంటుంది .ఆమె ను చూసి మనం నవ్వుకొంటాం .అవతలి వాడు వంచన చేస్తే
,నేనూ చేయలేనా అని భావించి ఆమె ప్రవర్తించింది .దెబ్బతిన్నా దెబ్బ తీయాలి
అనేపతీ
్ర కారేచ్చమనస్త త్వంఆమెది .అయితే అది ఎవరి ఆనందం కోసం ?ఎవరి తృప్తి కోసం
?ఆమె పొ ందే తృప్తి ఏ పాటిది ?ఎవర్ని మోసం చేస్తో ని తన అంత రాత్మనే .పైగా దానికో
సపో ర్టింగ్ స్టేట్ మెంట్ ఇస్తు ంది ‘’స్వార్ధ పరులైన పురుషులేన్దర్నో చడ గోడుతున్నానన్న
సంతృప్తి నాకెంతో ఆనందాన్నిస్తో ంది .’’.ఇప్పటిదాకా ఆమె ఓ గొంగళి పురుగు .ఆశల
వలయం లో ,గూటిలో చిక్కు కొని ఉంది .అంతా వాడుకోన్నవారే .చీదరించుకొని
వదిలేశారు .ఇప్పుడామె వన్నెల సీతా కోక చిలుక లా రూపాంతరం చెందింది .రెక్కలొచ్చి
యెగిరి పో యింది .వన్నె చిన్నెలతో ఆకర్షిస్తో ంది . .ఇది అశాశ్వతం అని తెలిసినా తానేదో
గొప్ప పని చేస్తు న్నానన్న భావం .స్త్రీ చెడిపో వటానికి పురుషుడు కారణం .ఈ చేడప
ి ో టం
ఇరు వైపులా ఉంది .ఏ ఒక్కరికో మాత్రమె కాదు .అన్నది ఆమె భావన .ఈ భావంతో
మనం ఏకీభవించలేక పో వచ్చు .అందుకే ఆ సీతాకోక చిలుక మాటలకు రచయిత
మనస్సు మీద గొంగళి పురుగులు పాకి నట్లు అయిందట ..మంచి కధనం తో నడిచిన కద

          వైవిధ్య వంత మైన కధాంశాలను ఎన్నుకొని ఉదాత్త తను ఆదర్శం గా భావించి
సమాజం కోసం దేశాన్ని ‘’స్లో గన్ ‘’పరంగా ,ఇవ్వకుండా ,విశ్లేషన పరం గా ఇచ్చి ,లోతైన
భావాలను వ్యాపింపజేసిన మీ కధలు ఆణి ముత్యాలు .ఓ కవి ఓ పండితుడు ,బహుభాష
వేత్త ,ముఖ్యం గా రామాయణ రహస్యాలను ఆకళించుకొన్న వివేక మూర్తి ,అయిన మీరు
తాత్విక దృక్పధం తో రాసిన కధలు భారతీయతకు అద్ద ం పట్టా యి .ఇవన్నీ ఆంధ్ర దేశం లో
ఎక్కడో అక్కడ జరిగే ఉంటాయి .అక్షర రూపం దాల్చి ‘’అక్షరం, అక్షయం ‘’అయాయి
. .ఆంగ్ల ం లో సాటి లేని మీరు ఒక్క ఆంగ్ల పదం కూడా కధనం లోకి చొచ్చుకు రాకుండా
తీసుకొన్న జాగ్రత్తకు తెలుగు జాతి యావత్తు గర్వ పడుతుంది .తీయని తెలుగు కధ
చదివా మన్న ఆనందాన్ని ,సంతృప్తిని మీరు పా ఠకులకు మిగిల్చారు .మీ కృషి ప్రశంశ
నీయం .

   ‘’ఇప్పుడే మేలుకొన్నాను ‘’అని మీరు ముందుమాటలో అన్నారు .’’మేలు కొన్న వాడి


కలలు ‘’లో ఎప్పుడో నే మీరు మేలు కొన్నారు .అందులో ‘’రస గంగాధరం ‘’అయిన తిలక్
కు అన్కితమూ చేశారు .మా అందరికోసం ‘’వెన్నెల మెట్లు ‘’కట్టా రు .’’నేతాజీ’’ ని
పరిచయం చేసి ,’’రామాయణ పావని ‘’ద్వారా రామాయణ పావనత్వాన్ని చాటారు .ఈ
కదల ద్వారా ‘’అరుంధతి ‘’ని భూమి పైకీ దింపారు .మరిన్ని రచనలు మీ నుండి రావాలని
కోరుకొంటాను .నన్ను మీ అత్మీయుని గా భావించి సహృదయత ను కనబరుస్తు న్నందుకు
సదా కృతజ్ఞు డిని .ఇదంతా ఏక బిగిని రాసిన లేఖ .దో షాలుంటే మన్నించే సహ్రు దత ఉన్న
వారు కదా .అందర్నీ అడిగి నట్లు చెప్పండి –మీ దుర్గా ప్రసాద్ –28-11-2000 .
సంజీవ దేవ్

’తెగిన జ్ఞా పకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -1

సాహితీ బంధువులకు -శుభ కామనలు -శ్రీ సంజీవ దేవ్ శత జయంతి సందర్భం గా రేపటి

నుంచి ఆయన రచన పై ధారా వాహిక ను ప్రా రంభిస్తు న్నానని  తెలియ జేయటానికి

సంతోషిస్తు న్నాను . వివరాలు రేపటి మొదటి భాగం లో -మీ --దుర్గా ప్రసాద్ 

  ఇది శ్రీ సంజీవ దేవ్ శత జయంతి సంవత్సరం ఆయన తో నాకు మొదటి పరిచయం పది
హేనేల్ల కిందట ఉత్త రం ద్వారా జరిగింది ఆయన రచనలు చదివి ,ఆ రచనా విధానం పై
పేరడీ గా ఒక కార్డు ముక్క  ఆయనకు రాశాను .అందులో నా వ్యంగ్యం స్పుటం గా నే
జోడించాను .పెద్ద మనసున్న  సంజీవ  దేవ్ దాన్ని ‘’లైట్ ‘’తీసుకొని ముత్యాల కోవ వంటి
దస్తూ రితో ప్రత్యుత్త రమిచ్చారు అందులో నేను రాసిన దాని పై కోపం, ద్వేషం ఏమీ లేవు
అప్పుడు నేనే సిగ్గు పడ్డా ను .మా బావ మరిది ఆనంద్ దగ్గ రున్న ఆయన రసరేఖలు తెగిన
జ్ఞా పకాలు మొదలైన రచనలు చదివాను .ఎంత సృజన శీలియో తెలిసింది .స్వయం గా
చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి పో యిన మన ముందున్న మరో ఆలోచనా పరుడు
అని పించింది డాక్టర్ జి.వి.కృష్ణా రావు గారి తర్వాత అంతటి మేధస్సు ,ప్రజ్ఞా   ,ప్రదర్శించి
ప్రజాభిమానం చూరగొన్న సాహితీ మూర్తి అని పించింది .ఆయన పెయింటింగ్స్ ను నేను
చూసిన తర్వాత  చిత్ర రచనలో ‘’అ ఆ’’ లు కూడా రాని నాకు  ఆ చిత్రా లలో పరమాద్భుత
మైన వేగం, ధృతి ఉన్నట్ల ని పించి మా బావ మరిది నిఅడిగితే ‘’నిజమే బావా !భలే కనీ
పెట్టా వే ‘’అన్నాడు .

       మిత్రు డు, విమర్శక శిరో మణి స్వర్గీయ  టి.ఎల్ .కాంతా రావు సంజీవ దేవ్ గురించి
కధలూ గాధలుగా చెప్పే వాడు ప్రతి సంక్రా ంతికి తుమ్మ పూడి లో సంజీవ దేవ్ ఇంట
వందలాది సాహితీ వేత్తలు నలుమూలల నుండి వచ్చి సభలూ సమావేశాలు
నిర్వహిస్తా రని తాను చాలా సార్లు వెళ్లి పాల్గో న్నానై చెప్పే వాడు .నాకూ వెళ్ళాలనే అని
పించినా వెళ్ళ లేక పో యాను .తర్వాతనేను ‘’తెగన
ి జ్ఞా పకాలు ‘’చదివినప్పుడు కొన్ని
పేజీలు  చదవగానే ఒక ఆలోచన వచ్చింది సంజీవ దేవ్ పై ఇంత మంది స్త్రీల ప్రభావం
ఉందా ?అని ఆశ్చర్యమూ కలిగింది .చదవటం పూర్తీ కాగానే పైన పెట్టిన హెడ్డింగ్ పెట్టి మళ్ళీ
ఒక సారి చదివి ఆ విశేషాలన్నీ నాకోసమే నేను రాసుకోన్నాను .3-5-1991 లో దీన్ని
రాయటం మొదలు పెట్టి నాలుగైదు రోజుల్లో పూర్తీ చేశాను ఖచ్చితం గా ఎప్పుడు పూర్తీ
చేశానో రాయలేదు .నేను నా కవితలు ,వ్యాసాలూ అన్నీ పాత డై రీలలో రాసే అలవాటు
నాకు ఉంది అందులోనే రాశాను .చివర రాసిన డేట్ నేను రాయటం మరిచానాను
కొంటాను .లేక ఇంకా రాయాల్సింది ఉంది ఆపెశానో గుర్తు లేదు .

     విజయ వాడలో మా బావ మరది, ప్రసద


ి ్ధ ఆర్టిస్ట్ టి.వి. గారు,కొండపల్లి శేషగిరి రావు
ఆయన మిత్రు లు కలిసి ‘’అకాడెమి ఆఫ్ ఆర్ట్స్ ‘’సంస్థ ను స్తా పించి సంజీవ దేవ్ ను
ప్రెసడ
ి ెంట్ ను చేసి ,ఆయన తో ప్రా రంభోత్సవం  చేయించే సందర్భం లో నన్ను కూడా
తనతో బాటు తుమ్మ పూడి రమ్మని మా బావ మరిది ఆనంద్ కోరితే కారు లో వెళ్లా ను.
ఆయన్ను విజయ వాడ తీసుకొని రావటానికే మేమిద్ద రం వెళ్లా ం ఆయన ఎంతో 
ఆప్యాయం గాపలకరించారు .వారి భార్య మాకు కాఫీ ఇచ్చి మాట్లా డారు .ఆ ఇల్లూ ఆ
వాతావరణం నాకు ఎంతో నచ్చింది ఇందుకేనా ఇన్ని వందల మంది సంజీవ దేవ్ దర్శనం
కోసం వస్తా రు అని పించింది .ఆయన్ను కారు లో ఎక్కించుకొని నేను ఆనంద్ కలిసి
బెజవాడ బయల్దే రాం .దారి లో ఎన్నో తన అనుభవాలను ఆయన చెబుతూనే ఉన్నారు
అడిగిన ప్రతి ప్రశ్నకూ సంతృప్తి కర సమాధానం సమగ్రం గా చెప్పటం ఆయన ప్రత్యేకత
.నేను నాతో బాటు తీసుకొని వెళ్ళిన డైరీ లో ఆయన తెగిన జ్ఞా పకలపై  నేను రాసిన
వ్యాసాన్ని చూపించాను .ముసి ముసి నవ్వులలు చిలకరిస్తూ చదివారాయన .ప్రతి పేజీ
,ప్రతి లైనూ చదివారని నేను అనుకోను .అలాగే నేను రాసినదాన్ని బాగుందనో లేదనో
అభిప్రా యమూ ఆయన చెప్పలేదు కాని ఆయనలో సంతోషం నాకు కనీ పించింది నేను
ఆయన్ను నేను రాసిన చివరి పేజీ లో సంతకం చేయ మని కోరగానే ఆనందం గా ఆయన
సంతకం చేసి 22-8-93 తేదీ వేసి నాకు షేక్ హాండ్ ఇచ్చారు .ఇది నాకు మధురానుభవం
.ఈ కోణం లో ఎవరూ తెగిన జ్ఞా పకాలపై రాసినట్లు నాకు తెలియదు అప్పటి నుంచి దాన్ని
అలాగే నా దగ్గ ర భద్రం గా ఉంచుకోన్నాను ఈ శత జయంతి సందర్భం గా ఉడతా భక్తిగా
నేనూ సంజీవ దేవ్ పై సాహితీ వ్యాసం రాసి నా వంతు కృతజ్ఞ తలు చెప్పాలనిపించి దీనిని
ప్రా రంభిస్తు న్నాను .ఆ రోజు సభలో అద్భుత మైన ప్రసంగం చేశారు సంజీవ దేవ్ .వారితో
బాటు అక్కడ విందు ఆరగించే అదృష్ట మూ కలిగింది .చిత్రకారుల చిత్ర రచనలన్నీ చూసే
భాగ్యమూ కలిగింది

ఇప్పుడు సంగ్రహం గా సంజీవ దేవ్ ఈవితాన్ని గురించి తెలియ జేస్తా ను .

                  సంజీవ దేవ్ సంగ్రహజీవితం 

  సంజీవ దేవ్ ఇంటి పేరు సూర్యదేవర .ఇది ఎవరికి గుర్తు ండదు కారణం ఆయన సంజీవ
దేవ్ గా నే అందరికి ఆప్తు డు ఇంటి పేరుతొ పనిలేని వాడాయన .3-7-1914 లో
వెంకాయమ్మ ,రామ దేవా రాయ గార్ల కు సంజీవ దేవ్ జన్మించాడు .చిన్న తనం లోనే
తల్లిని కోల్పోతే బాబాయి దియాసఫిస్ట్ అయిన  చిన వెంకట క్రిష్నయ్య పెంచాడు .కృష్ణా
జిల్లా కోనాయ పాలెం లో ప్రా ధమిక విద్య నేర్చాడు .అనిబి సెంట్ ,జిడ్డు కృష్ణ మూర్తి
అరబిందో టాగూర్ రచనలను అధ్యయనం చేశాడు అన్నిటిని స్వయం కృషి తో నేర్చి విద్యా
వంతు డయ్యాడు స్వామి రామ తీర్ధ ,రచనలు రామ కృష్ణా మిషన్ వారి  గ్రంధాలన్నీ
పరిశీలనతో జీర్ణించుకొన్నాడు 1950 లో శ్రీమతి సులోచన ను అర్ధా ంగిగా చేసుకొన్నాడు

     26 ఏళ్ళ వయసు లో ఇల్లు వదిలి ఉత్త ర భారత దేశం అంతా తిరిగాడు 
హిమాలయాలకు వెళ్లి వాటి సహజ సిద్ధ సౌందర్యానికి ముగ్ధు డయ్యాడు అక్కడి రామ
కృష్ణా మిషన్ లో గడిపాడు కులూ లోయ సౌందర్యానికి ప్రభావితుడయ్యాడు వీటి నన్నిటిని
చిత్రా లుగా గీశాడు ఇంగ్లిష్ ఫ్రెంచ్ హిందీ బెంగాలి జపాన్ భాషలను అతి సునాయాసం గా
నేర్చుకొన్నాడు కులూ వాలీ లో ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ చిత్రక
్ర ారుడు నికాలస్ రోరిచ్ తో
గొప్ప పరిచయ మేర్పడింది ఆయన అతిధిగా ఉన్నాడు

1939 నుంచి సంజీవ దేవ్ రచనా వ్యాసంగం ప్రా రంభించాడు పుంఖాను పున్ఖ ం గా రాసి
చదువరులకు చేరు వయ్యాడు తన అనుభవాలను జ్ఞా పకాలను ఆంద్ర ప్రభ డైలీ లో ధారా
వాహికం గా రాసి మెప్పు పొ ందాడు వాటిని దాని సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు
ఆధ్వర్యం లో మద్రా స్ లో ముద్రించాడు ఏ స్కూలు ,కాలేజి, యూని వర్సిటి లలోను
చదవని విజ్ఞా ని  ,రచయిత సంజీవ దేవ్ .చిత్రకారుడు ,రచయిత కవి ,పెయింటర్ ఫో టోగ్రఫీ
కళా వేది,ఆంద్ర ఆంగ్లా లలో అనన్య సదృశం గా మాట్లా డగలడు రాయ గల చాతుర్యమూ
సంజీవ దేవ్కున్నది . .

    సంజీవ దేవ్ ప్రతిభా సామర్ధ్యానికి బెంగుళూర్  తెలుగు ఫెడరేషన్ పురస్కారం అందజేసి


సత్కరించింది 1980  లో ఆంద్ర విశ్వ విద్యాలయం సాహిత్యం లో డి.లిట్ నిచ్చి
గౌరవించింది 1994 లో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అంద జేసింది  1945
లో రోరిచ్ పీస్ పాక్ట్ మెంబర్ గౌరవం పొ ందాడు ప్రపంచం లో నలు మూలలా ఉన్న వేలాది
మందితో కలం స్నేహం నేర్పిన ఉత్త మ స్నేహ శీలి సంజీవ దేవ్ 

       సంజీవ దేవ్  అనేక ప్రసిద్ధ భారతీయ పాశ్చాత్య రచయితల తో పరిచయం ఉంది
ముఖ్యంగా  రాహుల్ సాన్క్రుత్యాన్ ,అసిత్ కుమార్ హాల్దా ర్ తో అయన కు చిరస్మరణీయ
మైన స్నేహం ఉంది

చలం ఉత్త ్తరాలకు ప్రత్యక ఉపో ద్ఘా తం రాశాడు సంజీవ దేవ్ .సంజీవ దేవ్ని నివశించిన
తుమ్మ పూడి ఒక ‘’పిలి గ్రిం సెంటరే’’ అయింది .సంజీవ దేవ్ విజయ వాడ లో ఏర్పడిన
అకాడెమి ఆర్ట్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు .లలిత కళా అకాడెమి కి మెంబర్ అయ్యాడు .కేంద్ర
సాహిత్య అకాడెమి ఆర్తిస్త్స్ట్రి అసో సియష
ే న్ లో సభ్యత్వం ఇచ్చి గౌరవించారు .అమెరికన్
ఫిలసాఫికల్ అసో సియేషన్ సభ్యుడు .ఆంద్ర ప్రదేశ ఫెడరేషన్ ఆఫ్ ఫో టోగ్రఫీ కి
ఉపాధ్యక్షుడు .ఆల్ ఇండియా ఫొ టోగ్రా ఫిక్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు .ఈ గౌరవాలు
గుర్తింపులు అన్నీ ఆయనకు 1960 నుంచే ఇవి లభించాయి  1990 లో అమెరికా లోని
తానా సభలకు వెళ్లి సన్మానం పొ ందాడు జెన్, బుద్ధిజం ,మొదలైన వివిధ మత గ్రంధాలన్నీ
ఆయనకు సుపరిచితం దేని నైనా సులభం గా వ్యాఖ్యానించే నేర్పు సంజీవ దేవ్ ది.. 1999
ఆగస్ట్28 న డెబ్భై మూడేళ్ళ వయసులో సంజీవ దేవ్ అమరుడైనాడు .అయన శతాబ్ది ని
అత్యంత ఘనం గా నిర్వహించే ఏర్పాట్ల లో అభిమానులున్నారు .

      అసలు కద రేపటి నుంచీ ప్రా రంభిస్తా ను

తెలుగు భాషా దినోత్సవ శుభా కాంక్షల తో (నేడే గిడుగు రామ మూర్తి గారి 151 వ
జయంతి )

 తెగిన జ్ఞా పకాలలో ‘’ సంజీవ దేవ్ తో  తెగని నారీ జన జ్ఞా పకాలు -2

    ఏ కళా కారుని ,లేక ప్రముఖుని విజయాని కైనా ఒక అదృశ్య శక్తి ,లేక అదృశ్య మహిళ

,లేక దృశ్య మహిళ తోడ్పాటు కాని ప్రభావం కాని ఉంటుంది అని అందరూ చెప్పే మాటే

.ఆమె తల్లి కావచ్చు ,భార్య కావచ్చు ,లేక ప్రియురాలో స్నేహితురాలో కావచ్చు గురువు,

వొదినాఎవరైనా కావచ్చు .వారి ప్రభావ ,ప్రో ద్బలాల వల్ల ఆయా రచయితలు ,కళా కారులు

ఉన్నత సో పానాల నదిరోహించిన సంగతి మనకు తెలుసు .తాను రాసిన ‘’తెగన


ి జ్ఞా పకాలు

‘’లో శ్రీ సంజీవ దేవ్ పై నారీ ప్రా భావాన్ని చూపించటమే ఈ వ్యాసం ధ్యేయం

               సంజీవ దేవ్ మాతృశ్రీ

   చిన్నతనం లోనే  సంజీవ దేవ్   మాత్రు మూర్తి వెంకాయమ్మ కృష్ణా జిల్లా కోనాయ

పాలెం లో  మరణించారు . జనం వచ్చి చూసి పో తున్నారు . ఆమె పుట్టింటి వారిని 

వోదారుస్తు న్నారు .తల్లిని కోల్పోయిన ఆ పసి వాడిని ‘’నిజానికి మరణించిన అమ్మను

చూసి కార్చిన కన్నీటి కంటే –జీవించి ఉన్న నన్ను చూసే ఎక్కువ కన్నీరు కార్చారు

‘’అంటారు ఆ సన్ని వేశాన్ని గుర్తు కు చేసుకొంటూ సంజీవ దేవ్ ..మరణానంతర శాస్త ం్ర లో

‘’చని పో యిన వాళ్ళు కూడా బంధు మిత్రు ల వియోగం వల్ల  బాధ పాడుతారు ‘’అని

ఉందన్న సంగతి మనకు తెలియ జేస్తా డు .దీనితోపాటు ఒక కొత్త సత్యాన్ని చెప్పాడు


‘’చచ్చిన వారిని చూసి కాక ,వారి ఆత్మీయులైన బ్రతికున్న వారి ని చూసి కన్నీరు

కార్చటమే సబబేమో ?’’అని వేదాంత ధో రణి లో చెప్పాడు .చిన్నతనం లోనే అంత

హృదయ తాపానికి గురి చేసి వెళ్ళింది ఆయన తల్లి .గుండె దిటవు చేసుకొని జీవిత యాత్ర

సాగించాడు సంజీవ దేవ్ అమ్మ మరణం లోని లోటు ఇంకా తెలియని వయసు అది

                         చెల్లి

   తనకో చెల్లెలిని ప్రసవించి ఇచ్చి ,వ్యాధితో సంజీవ దేవ్ తల్లి చనిపో యింది .చెల్లి ని చూస్తె

,తల్లి జ్ఞా పకం వచ్చేది .చెల్లి దగ్గ రే కాలక్షేపం చేసే వాడు .’’చెల్లి లో అమ్మ ను చూడ సాగాను

‘’అని చెప్పుకొన్నాడు .రెండో నెలలో చిన్నారి చెల్లి తన వైపు చూస్తె ‘’చెల్లి నాలో అమ్మను

చూసేది కాబో లు ‘’అని ఊరడింపు పొ ందే వాడు .తన చెల్లి తన కంటే అందం గా ఉంది .అనే

అందరు అనే మాటలో ఎక్కువ ఆనందం పొ ందే వాడు .’’తన గొప్పతనం అనే స్వార్ధా న్ని

దాటి తన గొప్పదనాన్ని ఇతరులు చూసి ఆనందించేట్లు చేస్తు ంది ప్రేమ ‘’ అంటాడు .జబ్బు

చేసి చెల్లి కూడా మరణించింది .తాను కూడా చెల్లి తో అమ్మ దగ్గ రకు పో తే బాగుండును

అనుకొనే వాడు .తల్లీ చెల్లీ పో వటం తో అంతా శూన్యం గా కన్పించేది అ చిన్నారి మనసుకు

.అయితే’’ ఒకరు మరణించి నంత మాత్రా న అంతా అయిపో దు మిగిలిన వారుంటారు

‘’అన్న సత్యం గోచరించింది .’’అందరూ ఉండాలి అందరితో ఉండాలి’’ అనే విషయం

అర్ధమైంది .దుఖం ఉపశమించింది కాలక్రమం లో ..మళ్ళీ మామూలు జీవితం లో

పడసాగాడు సంజీవ దేవ్ .

                 పెత్తల్లి –అమ్మమ్మ

  సంజీవ దేవ్ పెద తల్లి (సుబ్బయ్య గారి భార్య ),అమ్మమ్మల వద్దే చిన్నతనం గడిచింది

.వారికి మాత్రం సంజీవ దేవ్ ను చూడగానే అతని తల్లి జ్ఞా పకం వచ్చి విపరీతం గా కన్నీరు

కార్చే వారు .అయితే తెలిసిన వాళ్ళు కనుక కుర్రా డు బాధ పడతారని గుడ్ల నీరు

కుక్కుకొని నవ్వు మొహాలు పెట్టె వారు .ఈ విధం గా తాను అందరి జాలిని పొ ందాను

అంటాడు .ఇది తన జీవితం లో ఒక పాఠాన్ని నేర్పిందన్నాడు ‘’అందరిని ప్రేమించటం


దయా సానుభూతి ,జాలి చూపటం నేర్చుకొన్నాను’’అన్నాడు అమ్మమ్మ కూడా జీవితం

నుంచి నిష్క్ర మించింది ఆమె మరణానికి విచారించటం మానుకొనే  స్తా యి పొ ందాడు

.’’జీవించే వారంతా మరణిస్తా రు ‘’ అన్న సత్యం అవగతం చేసుకొన్నాడు .

             హెడ్ మాస్టా రి భార్య

కొత్త హెడ్ మాస్టా రు కొండూరు సుబ్బారావు బాగానే చదువు చెప్పే వాడు .ఆయనకు

భార్యకు క్షణం పడేది కాదు .చేతిలో ఏది ఉంటె దానితో ఆమె ను కొట్టే వాడు .ఇది సంజీవ

దేవ్ పై ప్రభావం చూపింది అందుకే పెళ్లి ఆలస్యం గా చేసుకోన్నాడని పిస్తు ంది .

                      కమలక్కయ్య

  సంజీవ దేవ్ పెత్తల్లి కూతురే కమలాంబ .సంగీతం నేర్చుకోనేది .పంతులు గారు ఇంటికి

వచ్చి హార్మోనియం నేర్పేవాడు .అప్పుడు సంజేవ దేవ్ జబ్బు పడి  మంచం లో ఉన్నాడు

.ఆమె నేర్చిన పాఠాలన్నీ ఈయనకు వచ్చేశాయి వినికిడి వల్ల .ఈ అక్కయ్య మూలం గా

సంజీవ దేవ్ కు సంగీతం పై మమకారం కలిగింది

                       గర్ల్ ఫ్రెండ్స్

సంజీవ దేవ్ చదువు కొంతకాలం బాలికా పాఠ శాలలో జరిగింది .అమ్మాయిలూ చాలా

మంది స్నేహితులయ్యారు .’’ఆడ పిల్లల తో స్నేహం పెంపుడు జంతువులతో స్నేహం

లాంటిది ‘’అని భాష్యం చెప్పాడు .ఆడపిల్లలు ఈ మగపిల్లా డి మాటలు ఆసక్తిగా వినే వారు

చెప్పి నట్లు చేసే వారు .కాని మగ పిల్లలు ఈయన మాట వినని గడుగ్గా యలు .ఆడ పిల్ల

లందరూ చిన్న వాళ్లై నా ‘’నా కంటే తాము పెద్ద వాళ్ళు గా ,వాళ్ళ కంటే నేను  చిన్న వాడిని

అన్నట్లు చూసే వారు ‘’అని చెప్పుకొన్నాడు ఇది భవిష్యత్తు లో చాలా మందిని కలిపి

స్నేహఝరి ని పారించింది .

                      సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-30-8-13- ఉయ్యూరు

 
’తెగిన జ్ఞా పకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు –3

                మారుటి  తల్లు లు

సంజీవ దేవ్ తల్లి చని పో యిన మూడేళ్ళకు తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఒక

ఏడాదే కాపరం చేసి చని పో యింది .తృతీయం చేసుకొన్నాడు తండ్రి .’’తండ్రి పెళ్లి , కొడుకు

చూడ కూడదు ‘’అనే నియమం ఉన్నందున కొడుకును తన పెళ్ళికి  తండ్రి తీసుకు వెల్ల

లేదు దీని పై ‘’తండ్రి వివాహం కొడుకు చూడ టం వింత కదూ .అసలు తండ్రి వివాహ

సమయం లో కొడుకు అనే జీవి ఉండడు కదా “’అని వ్యాఖ్యానిస్తా డు .

    పన్నెండవ ఏట నే స్త్రీ పురుషుల సంబంధాల గురించి ,ఆకర్షణ గురించి మంచి

అవగాహనే ఉంది ఈ కుర్రా డికి .’’మగ వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొంటుంటే ఆడ వాళ్ళు

ఎందుకు చేసుకో కూడదు?’’అనే ధర్మ సందేహమూ కలిగింది ఆ లేత వయసులోనే ..’’కొట్లో

బాబు ‘’ ను అడిగి సందేహ నివృత్తి చేసుకొన్నాడు .’’వయసుకు మించిన ఆలోచనలు

వస్తు న్నాయి ‘’అని కోట్లో .బాబు అన్నాడు కూడా .    

          ప్రయాణం లో ప్రణయాంకురం

       ఒకసారి కోనాయ పాలెం నుంచి తుమ్మ పూడి వస్తు న్నాడు సంజీవ్ .బస్సు లో

ఒకామె పక్కన కూర్చున్నాడు .’’అందని అందం ఏదో అంది నట్లు ‘’అని పించింది .ఆమె

మాటలలలో ఇతన్ని తన వూరు వచ్చి తన దగ్గ రుండి చదువు కొమ్మంది .ఏం చెప్పాలో

తెలియక నవ్వాడు .ఆమెను ఏ వూరు అని అడగ లేక పో యాడు .అయితే వెళ్ళటానికి

ఇష్ట మే ..ఆమె నవ్వు లో ఒక ఆకర్షణ ,ఆత్మీయత గోచరించాయి .ఆమె బెజవాడ లో బస్

దిగి వెళ్ళిన తర్వాత ‘’హృదయం లో శూన్యత ‘’కనీ పించింది .ఆమె చిరునవ్వు ,మాటల

మాధుర్యం మానస మందిరం లో పదే పదే ప్రత్యక్షమయ్యేవి .

                     ‘’ గుండు ‘’స్త్రీలు


    ఒక సారి మద్రా స్ వెళ్తు ంటే గూడూరు లో తిరుపతి నుండి వచ్చిన జనం కలిశారు .ఆడా

మగా అన్నీ ‘’ గుండులే .’.స్త్రీల బో డి తల చూడటానికి బాగాలేవు సంజీవ్ కు .‘’ఏడు

కొండల వాడు కనీసం స్త్రీల జుట్టు అయినా స్వీకరించా కుండా ఉంటె ,స్త్రీ సమాజానికి

,తద్వారా పురుష సమాజానికీ ఎంత మేలు చేసే వాడు ?’’అను కొన్నాడు ఈ గుండ్ల కు

కనీసం రెండేళ్ళ దాకా మల్లె ,మందార పుష్పాల అనుభవం ఉండదని ‘’పుష్ప విలాపం’’గా

బాధ ప్రకటించాడు  సౌందర్యా రాధకుడైన రచయిత సంజీవ దేవ్ .’’అయినా ఏడు కొండల

వానికి ఏం కోపం వస్తు ందో ’’ అని లోలోపలే సర్దు కొన్నాడు

                        అనీబి సెంట్

     మద్రా స్ లో అడయార్ దివ్య జ్ఞా న సమావేశాలకు సంజీవ దేవ్ వెళ్ళాడు .అనిబిసెంట్

అమ్మ ను చూసి తన్మయం చెందాడు .ఆమె వాగ్జ్హరి విన్నాడు .ఉపన్యాసం అర్ధం

కాకపో యినా ‘’ప్రభావోత్పాదకం ‘’గా ఉందని పించింది .సాధారణం గా స్త్రీలు పమిటలు

వేస్తా రు కాని బిసెంట్ మాత్రం ‘’జలతారు అంచుల ఉత్త రీయాన్ని మడతలతో మెడకు రెండు

వైపులా కిందికి వేలాడేసింది ‘’అని ఆశ్చర్య పో యాడు .కాని ఆమె ఉపన్య సిస్తు ంటే ‘’అగ్ని

కణాలు కురుస్తు న్నట్లు న్నాయి ‘’అని భావించాడు .మంచి ఉపన్యాసం అంటే ఎలా

ఉంటుందో ఎలా ఉండాలో ,దాని ప్రభావం ప్రజల పై ఎలా పడుతుందో గ్రహించాడు .

                పెంపుడు తల్లి రాజ్య లక్షమ్మ

   గమ్యం ,లక్ష్యం లేని జీవితం గడుపుతున్నాడు దేవ్ తుమ్మ పూడిలో .వేళ  కింత తిండి

తినటం తిరగటం .ఇదీ కార్యక్రమం -ఇదే కార్యక్రమం .ఈ రక మైన జీవితం పెంపుడు తల్లి

రాజ్య లక్షమ్మ గారికి వ్యర్ధం అని పించింది .ఒక సారి కళ్ళు యెర్ర జేసి ‘’పెత్తనాలయ్యాయా

?’’ అని కసిరింది మనసుకు కష్ట ం గా ఉన్నా ఏమీ అనే వాడు కాదు .ఏదైనా  అనడ మా

అనక పో వటమా అనే సందేహం లో కొట్టు మిట్టా డాడు .అందుకని ఇంటికి రావటం 

తగ్గించేశాడు . తను వ్యర్ధం గా జీవించటం లేదనియే విధం గా చెప్పాలో తెలియక కుమిలి

పో యే వాడు .అందుకని ఆమె తో’’ కట్టే కొట్టే ‘’లాగా అతి తక్కువ గా మాట్లా డే వాడు ..ఎలా
చెప్పి యేమని మెప్పించగలడు ఆమెను ?అయనా  ఆమె ఊరుకొనేది కాదు .ఈ విధం గా

‘’మౌన రాగమే ‘’సకల రోగ నివారిణి గా తెల్సుకొన్నాడు

                   బుడబుక్కల చిన్నది

  తుమ్మ పూడి లో బుడ బుక్కల వాళ్ళు చేరారు .గుడారాలలో ఉంటున్నారు .మగాళ్ళు

వేటాడి తెచ్చిన ఉడుము లను ,ఉడ త లను కాల్చి ఆడ వాళ్ళు కూర చేసే వారు .ఒక

వర్షం రోజున గుడారాల దగ్గ ర కూర్చున్నాడు .ఉడుములు కాల్చిన ఆకమురు కంపు

భరించ లేక పో యాడు .అందులో నాగోజి అనే అతని పదమూడేళ్ళ కూతురు కూడా ఉంది

.ఆ పిల్ల రంగు రూపం మాట ,నడక ఎంతో అందంగా ఉన్నాయని పించింది .అయితే’’ ఆ

సుందర వదన’’ కాల్చిన ఉడుములు తింటుంటే సంజీవ్ కు కంపర మెత్తు కోచ్చింది .’’‘’అని

ఆమె సౌందర్యం అంతా కురూపం గా మారి ఆయింది ‘’అని అనుకోని బాధ పడ్డా డు .అది

మొదలు ఆ పిల్ల కనీ పిస్తే భయ పడే వాడు .ఆహారపు అలవాటు కూడా సౌందర్యం లో

భాగమే కదా .అందుకని అంత బాధ ఆ బుద్ధి జీవికి .

  

‘’తెగిన జ్ఞా పకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -4

                          వ్యాధి గ్రస్త

  హిమాలయాలలో ‘’మయా వతి ‘’లో సంజీవ దేవ్ ఉండగా ఒక రోజు డాక్టర్ కమలా నంద
దగ్గ రకు కాలక్షేపానికి వెళ్ళాడు .ఆ ప్రా ంతం లో సుఖ వ్యాదులేక్కువ .రోగులు వస్తు న్నారు
వెళ్తు న్నారు .ఇంతలో 18 ఏళ్ళ నవ యువతి వచ్చింది .పెద్ద కళ్ళతో ,అందమైన పళ్ళ తో
గులాబి రంగు శరీర చాయతో వచ్చి దగ్గ ర కూర్చుంది .అతనికి ‘’హిమగిరి తనయ మహా
దేవుని గురించి చేస్తు న్న తపసు వదిలి తన వ్యాధికి అక్కడ దొ రకని మందు కోసం
వచ్చిందా /’’?అని పించింది ఆమెను చూస్తూ గడిపాడు కాలం .ఆమెకూడా  చూస్తూ నే
ఉంది ‘’అయితే ఆమె పైకి యెంత రామణీయకం గా గోచరిస్తో ందో ,ఆమె ఆరోగ్యం అంత
మంచిది కాదు ‘’అని గ్రహించాడు అందమైన కళ్ళ కింద నల్ల ని గుంటలు ఉన్నాయి ముఖం
మీది చర్మం లో మలినం  కన్పిస్తో ంది .నిటారుగా కూర్చో లేక వొరిగి పో యింది. లోనికి వెళ్లి
‘’డూష్’’చేయించుకొని వెళ్లి పో యింది .డాక్టర్ సంజీవ దేవ్ డాక్టర్ కమలా నంద నువిషయం
ఏమిటి అని  అడిగాడు .ఆమె గనేరియా తో బాధ పడుతోందని డాక్టర్ చెప్పాడు ఆమె
వెళ్ళేప్పుడు ఇతన్ని చూసి మరీ వెళ్ళింది .’’ఆమె మీద జాలితో కూడిన గౌరవం’’కలిగింది
.అందమైన దేహం లో అవ్యక్త మైన వ్యాధి ఎలా ఉంటుందో దేవ్ గ్రహించాడు .

                 లాల్ చంద్ తండ్రి భార్యలు

   దేవ్ గుర్రం పై ‘’ష త్ నగర్ ‘’చేరాడు .లాల్ చంద్ అనే అతను  తోడున్నాడు
.అవివాహితుడు .హిమాలయా ప్రా ంతాలలో లేత  వయసులోనే పెళ్ళిళ్ళు జరుగుతాయి
.కాని ఇతని కి పెళ్లి కాలేదు .కారణం ఏమిటని సంజీవ్ అడిగాడు .అతని తండ్రికి ఇద్ద రు
పెళ్ళాలు .ఇతను పెద్ద భార్య కొడుకు .సవతి తల్లికి పిల్లలు లేరు .పొ లం మీద వచ్చే
ఆదాయం తో  భుక్తి గడవదు .సవతి తల్లి తనను స్వంత పిల్లా డిగా నే చూస్తో ంది .తండ్రి ఏ
పనీ చేయని సో మరి .జూదం ఆడి  డబ్బు తగలేస్తా డు .అప్పుడు సంజీవ దేవ్ కు తనకూ
ఇలాంటి సవతి తల్లు లున్నారని జ్ఞా పకం వచ్చి ఊరట చెందాడు .

                        నీరజ

   లక్నో లోని లలితా కళల విద్యాలయం లో అసిత్ కుమార్ హాల్దా ర్ దగ్గ ర చిత్ర కళ  అభ్య
సిస్తు న్న బెంగాలి అమ్మాయే నీరజ .సంజీవ్ కంటే ఒక ఏడాది పెద్దది .’’స్నేహ పాత్ర
‘’.సుకోమల మైన వేదనలు ,సంవేదనలు కల హృదయం ఆమెది బలహీన మైన శరీరం
ఆమె మానసిక సౌందర్యానికి ప్రతి బింబమే ‘’నని భావించాడు .ఆమె తో నామం ,రూపం
అనే విషయాల పై చర్చించాడు .’’మన ఉభయుల్లో రూపాల  కంటే నామాలు బాగున్నాయి
‘’అన్నాడు సంజీవ్.

      ఒక రోజు అందరు కలిసి పిక్నిక్ కు వెళ్ళారు .గోమతీ తీరం .’’నీరజ స్నేహం అతనిలో
నూతన ప్రా ణాన్ని ,నూతనోత్సాహాన్ని ,జీవితం లో ఆశావాదాన్ని సృష్టించాయి ‘’.ఆమె లో
అనురక్తి విరక్తి ఉండేవి .హిమాలయాలలోఆనంద సాధనలో ఉండి పో వాలని నీరజ
తాపత్రయం .ఆమెలో ప్రవ్రు త్తి కంటే నివృత్తి ఎక్కువ అని గ్రహించాడు .ఒక పురుషుడు
,వివాహం కాని ఒక స్త్రీ ఒక చోట స్నేహితుల్లా గా నివసించటం సంభవం కాదా ?అని
అనుమాన పడ్డా డు .తుమ్మ పూడి  వెళ్ళట మా ,మాయా వతి లో ఉండి  పో వటమా ఏదీ
తేల్చుకోలేక పో తున్నాడు .ఈ ఆలోచన తో ఒక రోజు రాత్రంతా నిద్రే లేదు .మర్నాటి
మధ్యాహ్నం నీరజ కన్పించింది .ఇతని అశాంతికి కారణాన్ని అడిగింది .ఆమె కూడా ఏదీ
నిర్ణ యించుకోలేక పో తున్నానని  చెప్పింది .అయినా ఇతన్ని తుమ్మ పూడి వెళ్లి పొ మ్మని
సలహా ఇచ్చింది .అతని వేదనకు సమాధానం లభించింది .సమస్య తీరింది .తుమ్మ పూడి
వెళ్ళటానికి నిర్ణయించుకొన్నాడు .ఇలా సమస్యల వలయం లో ‘’అతివ నీరజ అతనికి
సమాధాన రేఖ’’గా గోచరించింది .’’నీరజ తో కలిసి ఉండటం నివృత్తి అని ,నీరజ కు దూరం
గా ఉండటం ప్రవ్రు త్తి ‘’అనీ నిర్ధా రించుకొన్నాడు సంజీవ్

          ఆ రోజు రాత్రి అతనికి దుస్వప్నం వచ్చింది  .నీరజ చని పో యి నట్లు ,అంతా
దుఖిస్తు న్నట్లు కల .మర్నాడు తెలుసు కొంటె నీరజకు నిజం గానే జ్వరం వచ్చి నట్లు
తెలిసింది ఈ సంగతి ఆమె కు చెబితే ఆశ్చర్య పో యింది .’’జ్వరం వస్తు ంటేనే అజ్ఞా నం కాలి
పో యి జ్ఞా నోదయం కలుగదు ‘’అన్నాడు తను .దానికి సమాధానం గా ఆమె ‘’నీకు  కు
జ్వరం రావటం లేదు కనుక నీలో జ్ఞా నం అస్త మిస్తో ందా?.నేను జ్ఞా నం నుంచి జ్ఞా నం లోకి ప్ర
వేసస
ి ్తు ంటే నీవు అజ్ఞా నం లోంచి అజ్ఞా నం లోకి ప్రవస
ే ిస్తు న్నట్లు ంది ‘’అన్నది ఆమె .ఇది
నిజమే నంటాడు దేవ్ .నీరజ ఇంటి నుంచి హిమాలయాలలోకి అంటే అజ్ఞా నం నుంచి
జ్ఞా నం లోకి వెళ్తో ంది తానేమో హిమాలయాల నుండి ఇంటికి అంటే జ్ఞా నం లో నుంచి
అజ్ఞా నం లోకి వెళ్తు న్నాడు .నీరజ జ్వరం తగ్గింది .సంజీవ్ ఆమెతో ‘’మంచం లో ఉండి
జ్ఞా నం పొ ందావు .మంచం దిగి అజ్ఞా నం లోకి ప్రవేశించావు ‘’అని చమత్కరించాడు .ఆమె
జవాబు చెప్ప కుండా తల ప్రక్కకు తిప్పుకోంది.

’తెగిన జ్ఞా పకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -5

                    నగ్న సుందరి


‘’సాస్ బ్రన్నర్ ‘’అనే ఆమె రచించిన చిత్రం ‘’ఇంద్ర ధను ఆకాంక్ష ‘’చిత్రా న్ని చూశాడు భావుక

చిత్రకారుడు సంజీవ దేవ్ .సరస్సులో ఇంద్ర ధనుస్సు ప్రతి ఫలిస్తూ ఉంటుంది .ఒక నగ్న

సుందరి ఉత్తు ంగ స్త నాలతో ఆ నీటిలో ఉంది .ఈనీటిలో లో వికసించిన కమలాన్ని కుడి

చేత్తో స్వీకరిస్తూ ఎడమ చేతితో తన స్త నాన్ని తీసి ఇవ్వటానికి సిద్ధం గా ఉంటున్దా మే

.సరోవరానికి ఇవ్వటానికి తన నగ్న శరీరం లో’ సుందర కుఛ ద్వయం ‘’లో ఒక దాన్ని

సమర్పించటానికి ఆమె సిద్ధ పడిందన్న మాట .ఆ చిత్రం ఒక ‘’రూప రాశి ‘’లాగా ,ఒక ‘’వర్ణ

సంగీతం లాగా ‘’సంజీవ దేవ్ భావించాడు .ముగ్దు దయాడు .సౌందర్య దిద్రు క్ష పెరిగి స్రష్ట గా

మార బో యే సూచన తనలో గోచరించింది .

                ప్రిన్సిపాల్ సతీ మణి

  బెజవాడ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీనివాసాచారి గారింటికి తరచూ సంజీవ్ వెళ్ళే వాడు   

ఆయన భార్య గొప్పగా ఆదరించేది .’’ఆహారాలు అల్పాహారాలు పెట్టి ఆనంద పరచే వారు

‘’అని పొ ంగి పో యాడు .దేవ్ ని ‘’త్వరలో పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడివి కమ్మని ‘’తరచూ

ఆమె చెప్పేది .మనవాడికి మౌనమే సమాధానం .

        ప్రసిద్ధ రచయిత ,సంచారి రాహుల్ సాంకృత్యాయన్ ను ప్రిన్సిపాల్ గారింట ఒక సారి

సంజీవ దేవ్ చూశాడు అయన ‘’బౌద్ధ సన్యాసి అయినా మాంసా హారి’’ అది లేనిదే ముద్దా

దిగేది కాదు భోజనాల సందర్భం లో ఏ ప్రా ంత భోజనం బాగుంటుంది అని అడిగితే

‘’మాంసం ఉంటె ఏ ప్రా ంత భోజనం అయినా బాహా భేషుగ్గా ఉంటుంది ‘’అన్నాడు

సాంకృత్యాయన్ .ప్రిన్సిపాల్ భార్య తెల్ల బో యింది .’’సన్యాసికి ఈ రుచి ఏమిటి “’అని విస్తు

పో యింది .ఆమె సంజీవ్ వైపు ఆశ్చర్యం గా చూసింది .రాహుల్ జీవిటం లోని ‘’ఈ వ్యతి రేక

తత్వాన్ని అర్ధం చేసుకో లేక పో తున్నాను ‘’అని బాధ పడ్డా డు బుద్ధ ం అంటే మహా

విశ్వాసం ఉన్న సంజీవ్ ..అదే మన భాషలో చెప్పా లంటే ‘’చెప్పేవి శ్రీ రంగ నీతులు –

దూరేవి --–గుడిసెలు ‘’అన వచ్చేమో

                రాదా కృష్ణ


        సంజీవ దేవ్ జయ దేవ మహా కవి రాసిన ‘’గీత గోవిందం ‘’చదివాడు ‘’.రాదా కృష్ణు ల

ప్రేమ ,శృంగార చేష్టలు ,రతి రమ్యతలు జయ దేవుని రచనలో చరమ స్తా యి

నందుకోన్నాయి ‘’అని విశ్లేషించాడు ‘’.ఈ రకమైన విశుద్ధ శృంగారాన్ని ఆధ్యాత్మికత కు

ప్రతీక ‘’ అనటం  దేవ్ కు ఇష్ట ం లేదు .’’అది మానవత్వానికి అవమానమే నన్నాడు

.వారిలో రక్తి ఉంది ,కాంక్ష ఉంది .ప్రేమ ఉంది మానసిక ప్రేమ కట్ట లు తెగి నప్పుడు ‘’శారీర

ఐక్యత కోరుతుంది ‘’వీటి లోని ఐక్యతను ,అభి లాష ను ,అందాలను ఆనందాలను జయ

దేవుడు రాదా కృష్ణు ల చేస్టలుగా వర్ణించాడు .ఇది శుద్ధ శృంగారం .దీనిని ఇలాగే

ఆనందించాలి .’’అని తన తీర్పు చెప్పాడు

                      బాపిరాజు కుమార్తె

    ప్రసిద్ధ నవలా కారుడు, చిత్ర కారుడు అడివి బాపి రాజు తో  సంజీవ దేవ్ కుబెజవాడ

లో  స్నేహం కుదిరింది .ఆయనకు వికలాన్గు రాలైన ఒక కుమార్తె ఉంది .ఆమె కూడా

మంచి చిత్ర కారిణి .ఆమె చిత్రా లు చూసి ‘’వయసుకు మించిన ప్రతిభ ,ఆ చిత్రా లలో

గోచరిస్తు ంది ‘’అని సంజీవుడు మెచ్చాడు

                             సీత

   పొ లం లో కూలీలు జానపద గీతాలు పాడుతున్నారు .లక్ష్మణుడు సీత ను అడవిలో

వదిలి పెట్ట టానికి వస్తా డు ఆమె ఏంతో  మర్యాద చేస్తు ంది ‘’పాలు కలవని నీళ్ళు పాదాల

కిచ్చీ--నీళ్ళు కలవని పాలు పానానికిచ్చీ ‘’అని వాళ్ళు పాడటం విన్నాడు .’’సాదా

మాటల్లో యెంత సుందర మైన ప్రయోగం జరిగిందో అని ఆశ్చర్య పో తాడు సంజీవ్ .పాలు

కలిసిన నీళ్ళు అయితే పాదాలకు చీమలు పడతాయి ,నీళ్ళు కలిసిన పాలైతే తాగటానికి

రుచి గా ఉండవు .అందుకనే సీతమ్మ అంత  జాగ్రత్త పడింది .అతిధి మర్యాదలు ఈ పదాల

నుండీ సీతమ్మ వారి నుండీ నేర్చుకోన్నాడేమో సంజీవ దేవ్ అని పిస్తు ంది తుమ్మ

పూడిలో ఆయన ఇంట జరిగే అతిధి మర్యాదలు సత్కారాలు వింటే ..లేక పో తే ప్రతి
సంక్రా ంతికి తుమ్మ పూడి సాహిత్య సభలు అంత ‘’రాణకేక్కేవా ?”’అని పిస్తు ంది

రచయితలూ కళా కారులు  అంత  స్పందించే వారా అని అనిపించటం సహజం .

                       రోచన

   లక్నో లో అసిత్కుమార్ హాల్దా ర్ ఇంట కొంత కాలం గడిపాడు సంజీవ్ .ఆయన మూడవ

కుమార్తె ‘’రోచన ‘’తో  సాన్నిహిత్య మేర్పడింది ఒంటరిగా కూర్చుని చాలా విషయాలు

మాట్లా డుకొనే వారిద్దరూ .’’ఇంకా ఎక్కువ కాలం ఆమె అక్కడ ఉంటె ఫలితాలు మరొక రకం

గా పరణమించేవి .’’అనుకొన్నాడు అందరాకుండా నో  అతని మంచికో రోచన కలకత్తా వెళ్లి

పో యింది .ఆమె వెళ్ళటం ఈయనకు విషాదమే మిగిల్చింది .నీరసం అని పించింది .దీన్ని

హాల్దా ర్ గమనించాడు ‘’రోచన ను  వివాహం చేసుకొనే  ఆలోచన నీకుందా ?’’అని

అడిగాడు సూటిగా .’’నేనింకా నిర్ణయించుకోలేదు ‘’అని ఈయన సమాధానం .’’నిదానం

గానే ఆలోచించి నిర్ణయం తీసుకో ‘’అని హాల్దా ర్ ప్రశాంతం గాసలహా ఇచ్చాడు .’’నా తప్త

హృదయానికి ఆ మాట ఏంతో శాంతి నిచ్చింది ‘’అంటాడు బెంగ తగ్గి ఉల్లా సం గా ఉన్నాడు

సంజీవ్ .

   ఒక నాడు హిందీ కవి ‘’రామ నరేష త్రిపాఠీ’’ని దేవ్ కలిశాడు .అక్కడ సంజీవ దేవ్ ను

హాల్దా ర్ గారి ‘’మూడవ అల్లు డు ‘’గా పరిచయం చేశారు .అందరూ నవ్వారు .’’నేను కూడా

బయటికి నవ్వానే కాని నా లోపల నవ్వు లేదు ‘’అని నిజాయితీ గా చెప్పుకొన్నాడు .

‘’తెగిన జ్ఞా పకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -6

                        కాత్యాయని

     కులూ లోయ కు వెడుతున్న చిన్న బండీ లో ఎక్కాడు సంజీవ దేవ్ .ఒక కొత్త
దంపతులు అక్కడికే హనీ మూన్ కు వెళ్తు న్నారు .అమ్మాయి పేరు కాత్యాయని ,ఆయన
ఆనంద కపూర్ .కాత్యాయని ఎక్కువ చురుకైన అమ్మాయి తానూ నవ్వి ఇతరులను
నవ్విస్తు న్దా మే .ఎన్నెన్నో విషయాలపై వీరిద్దరూ సంభాషించు కొంటున్నారు వారిని విడిచి
వెళ్ళే సమయం వస్తు ంటే దేవ్ బాధ పడ్డా డు ..భరింప రాని  వేదన కలిగింది .ఆమె భర్త
మాత్రం ఈమె మాటలు వింటూ నవ్వుతున్నాడు .కాత్యాయని కూడా వియోగ బాధ
పడింది .’’కల్సుకోవటం లో ఆనందం, విడి పో వటం లో విషాదం ఉంటుంది ‘’అని తెలిసింది
.దీని పై ఆలోచనా స్రవంతి సాగింది .ఇలా అనుకొన్నాడు ‘’తన భర్త స్నేహ మయ
సాన్నిధ్యం లో నన్ను మరిచి పో గలదు .మరి నేను ఎవరి ప్రేమ మయ సాన్నిధ్యం లో
ఆమె ను మర్చి పో గలను “’.ధవళ ధారా సాన్నిధ్యం లో కాని, అంత రాత్మ సాన్నిధ్యం లో
కాని ఆమె ను మర్చి పో వటానికి ప్రయత్నించాలని నిర్ణ యించుకొన్నాడు .ఇలా ‘’ప్రయాణం
లో పదనిసలు ‘’చాలా సార్లు విన్నాడు .

                      అపర ద్రౌ పదులు

   కులూ లోయ నుంచి లడక్ వరకు స్త్రీలు ఎన్ని సార్లైనా పెళ్లి చేసుకొంటారు .భర్త
మరణించక పో యినా ,వివాహం చేసుకొంటారు .అన్నదమ్ము లందరికి ఒకే భార్య ఉండే
ఆచారమూ ఉంది .’’ఈ సాంఘికా చారం మూలం గా కుటుంబాల సంఖ్య పెరక్కుండా
నియంత్రణ ఏర్పడుతుంది .భర్త ల సంఖ్య పెరిగితే సంతానం సంఖ్య పెరగదు కదా ‘’అనే
విషయాన్ని మన వాడు గ్రహించాడు .

                     హెలీనా రోరిక్

   ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు నికొలాస్ రోరిక్ ఇంట అతిధిగా సంజీవ దేవ్ కొంత కాలం
ఉన్నాడు రోరిక్ భార్య మేడం హెలీనా రోరిక్ .భర్త కు తగ్గ స్త్రీ .ఒక రోజు చలి బాగా ఉంది
.సంజీవ దేవ్ ఉన్న గదిలో ‘’ఈస్త ర్ లిలీ ‘’కుండీ ని పెట్టమని ఆమె పని మనిషి ని
ఆదేశించింది .ఆ సువాసన లో చలి బాధ తగ్గి నట్ల ని పించింది .అది భౌతిక సత్యమో ,మనో
వైజ్ఞా నిక సత్యమో తేల్చుకోలేక పో యాడు .’’ఆ పూవు చాలా రోజుల వరకు వడ మడక
జ్యోతి వలే వెలుగుతూ ,మధుర సుగంధాన్ని వెద జల్లు తున్నదని ‘’సంబర పడ్డా డు .దాని
నుంచి వెన్నెల ప్రసరిస్తు న్నట్లు గా ఉంది .’’వెన్నెలకు సువాసన ,సువాసన కు వెన్నెల
ఉందని ‘’ఊహల్లో తేలియాడాడు .ఈ అనుభూతిని ‘’లిరిక్ ‘’లలో చెప్పాడు –అంతా నవ్వారు
రోరిక్ ‘’నీ అను భూతి సత్య మైనది పరిమళం చంద్రు నిది వెన్నెల పూవులది –ఈ రెండూ
కూడా సంజీవ్ దేవ్ వి’’ అని కవిత చదివితే అందరూ నవ్వారు .

                       రష్యన్ మహిళ  ‘’

   రోరిక్ నిలయం లో ఇద్ద రు రష్యన్ మహిళలున్నారు .చిన్నామే బలిస్ట ంగా అవయవ


పుష్టి కలది .నిండిన ఆరోగ్య మైన చిరు నవ్వు నవ్వుతుంది .ఆమె తన చరిత్ర అంతా
పూదో ట లో ఓ పూట  చెప్పింది .విద్య పెద్ద గా లేదు .ఆమెకు దేశాటనం మీద ప్రీతీ .భారతి
తోనూ ,రోరిక్ లతోనూ కాలం గడపటం లో ఆనందం ఉందట .అయితే ‘’ఇలాంటి యుక్త
వయసులో ఒంటరిగా జీవించటం లో నరాల బాధ ,మానసిక బాధా లేదా ?’’అని అని
ఆమెను అడిగాడు .ఆమె నవ్వుతూ ‘’అందరిలో జీవిస్తు ంటే ,ఒంటరిగా జీవించటం ఎలా
అవుతుంది ?’’అని అడిగిందామె .ఆమె లోని సూక్ష్మ గ్రా హ్యత ను అవగాహన
చేసుకొన్నాడు దేవ్ .’’వ్యక్తీ లో నిండిన మానసిక ఆనందం కనక ఉంటె ,శారీరక ఉద్రేకాలు
కూడా వ్యక్తీ ని బాధించవు ‘అని గ్రహించాడు .’’సహజా అందం కొరత ఏర్పడి నపుడే ఇతర
బయటి ఆనందం కోసం వెదకాలేమో ?’’అని తెలుసు కొన్నాడు .

                 పిట్టలు తోలే అమ్మాయి

   ఒక రోజు హిమాలయాల్లో మొక్క జొన్న చేలోకి వెళ్ళాడు సంజీవ్ .పదహారేళ్ళ


అమ్మాయి రాతి మీద నిలబడి పిట్టల్ని తోల్తో ంది .మనవాడూ ఆమె పక్కన చేరాడు .ఆమె
తత్త ర పడింది .ఈయన నవ్వితే ఆమె కూడా నవ్వింది .హిందీలో ఆమెను పలకరించాడు
.ఆ భాష ఆమె కు రాదు ‘’కులీన భాష ‘’లో ఆమె మాట్లా డింది .ఆ భాష ఈయనకు
తెలియదు .చేసేదమ
ే ుంది ?ముఖాలు చూసి నవ్వుకొన్నారు .’’భాష తెలిస్తే ఇద్ద రం ఎన్ని
కబుర్లు చెప్పుకొనే వారమో ?’’అను కొన్నాడు .అయితే ‘’భాష ఉంటె అనుభూతి తీవ్రత
పల్చ బడుతుంది .భాష లేక పొ తే తీవ్రా త హెచ్చుతుంది ‘’ఆమె ను మళ్ళీ చూడా లను
కొన్నాడు .’’మాట  తెలిసిన వాళ్ళ కంటే తెలీని వాళ్ళ మీద ఎక్కువ ఆకర్షణ ఏర్పడుతుంది
‘’అంటాడు .’’ఈ ఇరవయ్యవ శతాబ్ద ం లో కూడా ఇద్ద్దరు తరుణ వయస్కులు తమ పరస్పర
భావాలను వ్యక్త ం చేసుకోవటానికి భాష అడ్డ ంకి అయి నందున భాషా శాస్త ం్ర మీద
,శాస్త జ్ఞు
్ర ల మీద నాకు కోపం వచ్చింది ‘’అని బాధ పడతాడు .భాష కుల మతాతీత
భావాలకు అంకురార్పణ జరిగింది సంజీవ దేవ్ లో ‘’.అడ్డు గోడల చేదనకు బలం కల్గింది
.హృదయ భాష లకు అంటే ,మౌన భాష కు మించిన భాష లేదు ‘’అనే ఎరుక కలిగింది
.’’హృదయ భాష విశ్వ జనీన మైనది ఐతే ఇది ప్రేమ హృదయాలకు మాత్రమె
అర్ధమవుతుంది ‘’అని గ్రహించాడు

               కమీషనర్ గారి సతీ మణి

    లాహో ర్ కార్పోరేషన్ డిప్యూటి కమీషనర్ హిమ్మత్ ఖాన్ .దేవ్ అక్కడ బస చేశాడు
.ఆయన సతీ మణి చాలా సంతోషించింది .ఆదరించింది .ఆ మధ్యనే వివాహం జరిగింది
.పిల్లలు లేరు .’’ఈ ముస్లిం దంపతుల ఆదరణ మూలంగా లాహో ర్ లో ఉన్న సమయం
ఏంతో ఆనంద మయం గా గడిచి పో యింది’’అని ముచ్చట పడ్డా డు .సంజీవ్ కోసం ఆమె
ప్రత్యేకం గా శాకా హారమే చేసి పెట్టేది దాన్ని ఆమె ఏంతో  సంతోషం గా చేసి వడ్డించేది .

తెగిన జ్ఞా పకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -7

                 సేనా ఫాస్ డిక్

    అమెరికా లోని రచయిత్రి శ్రీమతి ‘’సేనా ఫాస్ డిక్ ‘’తో సంజీవ్ ఉత్త ర ప్రత్యుత్త రాలు
జరిపాడు. ఆ జాబులూ జవాబులూ లలో ఏంతో  ఆనందం ఉన్నట్లు భావించాడు

                     అన్నపూర్ణ

    గుంటూర్ లో ఇంటర్ విద్యార్ధిని అన్న పూర్ణ ను దండమూడి మహీధర్ సంజీవ్ కు


పరిచయం చేశాడు .ఆమె భర్త విశాఖ లో ఏం .బి.బి.ఎస్..ఆమె తో కరస్పాండెన్స్ జరిపాడు
గుంటూరు వెళ్లి చూశాడు .ఆమె మంచి ఆతిధ్యం ఇచ్చింది .అన్న పూర్ణ ఇచ్చిన ఫలహారం
మాత్రం నూటికి నూరు వంతులు ‘’ఫలాహారమే ‘’అని మురిసి పో యాడు .’’ఆమె భర్త
మౌనం గా ఉన్నా ,మనసు పలచని మనిషి ‘’అని తెలుసు కొన్నాడు ఆయన కు కూడా
అన్న పూర్ణ తో ‘’లలిత విషయాలు అంటే ఇష్ట ం ‘’

                    శ్రీమతి మార్సేలా హార్డీ

మద్రా స్ లో ‘’silpi ‘’పత్రికకు సంపాదకీయాలు రాయటం శ్రీమతి మ్మార్సేలా హార్డీ తో


సన్నిహితం గా పని చేశాడు .ఆమె మంచి విదుషీ మణి..ఆక్స్ ఫర్డ్ పట్ట భద్రు రాలు
.ఆంగ్లేయుడిని వివాహం మాడింది .అయిదారు యూరోపియన్ భాషలు నేర్చింది .’’కళ
లన్నా ,కళా కారు లన్నా సాహిత్య మన్నా ,సాహితీ పరులన్నా ఆమెకు ఏంతో  ప్రేమ
‘’అంటాడు దేవ్ .ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కధలూ వ్యాసాలూ రాస్తు ంది .ఒడ్డూ ,పొ డుగు
శరీరం .’’ఆలోచన లో లోతు కలిగిన పటిమ గల వ్యక్తిత్వం ఆమెది ‘’అంటాడు .ఇక్కడ ఆమె
ఒంటరిగా ఉంటోంది .ఆమె ఇంట విందు భోజనమూ ఆరగించాడు .ఆ తర్వాతా ఆమె కళా
కారుల ,,గ్రంధ కర్త ల సంఘాన్ని స్తా పించింది .’’చక్రి ‘’పత్రిక నడిపింది దానికి సంజీవ దేవ్
తాను రాసిన వ్యాసాలూ పంపాడు ..’’ఇన్ అండ్ అవుట్ ‘’అనే గేయం రాశాడు ఆమె తుమ్మ
పూడి వచ్చి సంజీవ్ ఆతిధ్యం స్వీకరించింది .ఆమె శాకాహారి చిన్నతనం లో ఎండిన
పొ గాకు ను కాగితం లో చుట్టి చుట్ట కాల్చే దాన్ని అని చెప్పింది

                డాక్టర్ పతి గారి పత్ని

  మద్రా స్ డాక్టర్ పి.వి.పతి ఆంధ్రు డే .ఆయన భార్య ‘’ఫ్రా న్స్ దేశం ‘’లో ఉంది .సంజీవ్ కు
అనుమానం వచ్చి ‘’మీరు విడాకులు తీసుకున్నారా?’’అని అడిగాడు .’’మేమిద్ద రం
ఇప్పటికీ దంపతులమే .మానసికం గా కలిసే ఉన్నాం .ఉత్త రాల ద్వారా మా ప్రేమ ను వ్యక్త
పరచుకొంటాం .మాది ‘’పో స్ట ల్ ప్రేమ ‘’అన్నాడు ఆ పతి గారు .ఈ రకమైన ‘’లవ్ ‘’సంజీవ్
కు కొట్టిన పిండే కదా .

                      మార్జో రి సైక్స్


    మార్జో రి  సైక్స్ మద్రా స్ ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి లో లెక్చరర్ .ఆమె కాలేజి ని సంజీవ్
కు చూపించింది .అక్కడ సగం జడ వేసుకొన్న అమ్మాయిలను చూసి మనవాడు
ముచ్చట పడ్డా డు .వీరిని వెనక నుంచి చూస్తె ముచ్చట  గా ఉంటారని కామెంట్ చేశాడు
.’’సైక్స్’’రవీంద్రు ని శాంతి నికేతన్ లో కూడా పని చేసింది .వార్సా లోను పని చేసిన్దా విడ
.రవీంద్రు ని పై ఒక గ్రంధం రాసింది .ఆమె ను ఉన్నత ఆదర్శాలు గల వ్యక్తీ గా సంజీవ దేవ్
భావించాడు .’’సన్నగా ,కోల ముఖం తో ,కత్తి రించిన జుట్టు తో మెరిసే కళ్ళద్దా లతో
మేధావిగా గోచరిస్తు ంది ‘’అన్నాడు

                     సూర్య కుమారి

టంగుటూరు ప్రకాశం గారి అన్న కూతురు సూర్య కుమారి తోమద్రా స్ లో పరిచయం


కలిగింది సంజీవ్ కు .అదే మొదటి సారి చూడటం .సన్నగా ,పొ డుగ్గా పచ్చ్చ గా ఉంది
‘’ఆమె రూపం కంటే ఆమె గానమే బాగుంది ‘’అన్నాడు ఉభయులు ఆనందిన్చారట

             రామ కృష్ణ గర్ల్ ఫ్రెండ్

మద్రా స్  లో రామ స్వామి ముదలియార్ మనుమడు రామ కృష్ణ ఇంట్లో సంజీవ దేవ్
ఉంటున్నాడు అ తను  మంచి వాడే కాని దుబారా మనిషి .ఒక రోజు ఆలస్యం గా ఇంటికి
వస్తే ‘’రామ కృష్ణ ఒడిలో నగ్న వక్షం తో ఒకామె పడుకొని ఉండటం ‘’చూశాడు .ఇతన్ని
చూసి దక్షిణ నాయకుడు కృష్ణ కంగారు పడ్డా డు .ఆమె చెదరా లేదు, బెదారా
లేదు.తెలివిగా ఆమె పమిట సద్దు కొని కిందికి దిగి వెళ్లి పో యింది .రామ కృష్ణ తో  ‘’ఇవన్నీ
పాప కార్యాలుగా నేను భావించను .మామూలు విషయాలే నా దృష్టిలో ‘’అని దేవ్ అభయ
మిచ్చాడు .

        ఒక రోజు ఆక్సిడెంట్ లో రామ కృష్ణ డ్రైవర్ చని పో యాడు .రామక్రిష్ణకూ ఆమెకు బల
మైన గాయాలు తగిలాయి .ఆమె బాధ భరించ లేక పో తోంది .సంజీవ్  ను చూసి
నప్పుడల్లా ఆమె నమస్కారాలు పెట్టేది .ఆమె దగ్గ ర కూర్చుని ఓదార్చాడు .తన వల్ల నే
ఇంత ఘోరం జరిగిందని ఎడ్చిన్దా మే .తను ఆ ఇంటికి రావటమే పెద్ద దో షం అని ఒప్పు
కుంది .అప్పుడు సంజీవ్ ‘’ఆపదలలో బాధ లో మనిషి లోని నిజ స్వరూపం, స్వభావం
బయటకు వస్తు ంది ‘’అను కొంటాడు .తన వద్ద ఉండి  మనశాంతి నిమ్మని బతిమి లాడింది
.తన జీవితం అంధకారం అయిందని గ్రహించింది ‘’.ఇది జీవితం నేర్పిన ప్రత్యెక పాఠం ‘’అని
తెలుసుకొన్నాడు

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు

చిలిపి’’ వరద ‘’

శ్రీ అబ్బూరి వరద రాజేశ్వరరావు చిన్నతనం విశాఖ పట్నం లో గడిచింది .అప్పుడు


ఆయన తండ్రి శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు ఆంధ్రా యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా
ఉండేవారు. ఆయనవల్ల నే శ్రీ శ్రీ ,ఆరుద్రలు పాశ్చాత్య సాహిత్యపు పో కడలను గ్రహించారు
.పుస్త కాలిచ్చి వారితో చదివి౦చేవారాయన .వరద బాల్యం విశాఖ లో రావి శాస్త్రి తో ‘’యేరా
అంటే యేరా ‘’అను కొనే చిలిపి  స్నేహంగా గడిచింది .ఆచిలిపి చేష్టలను   రావి శాస్త్రి ‘’వరద
స్మృతి’’లో ‘’అబ్బూరి నా ఆది గురువు ‘’వ్యాసం లో వివరంగా రాశాడు అందులోని కొన్ని
ముఖ్య విషయాలు .

‘’అబ్బూరి వరద  ఆది గురువు ,నాచివరి గురువు కూడా ‘’అన్నాడు రావిశాస్త్రి .కొద్ది
రోజులకు చనిపో తాడనగా వరద రావి కి ఫో న్ చేసి ‘’ఒరే శాస్త్రీ !బతికున్న వాళ్ళకంటే
చచ్చిపో యిన వాళ్ళే అదృష్ట వంతులురా .కనుక నువ్వు ఏం దుఖించకు –విచారించకు
‘’అని చెప్పాడు .

19 32 లో విశాఖ ఏ వి యెన్ కాలేజీ లో శాస్త్రి సెకండ్ ఫాం ఒక సారి ఫెయిల్ అయి మళ్ళీ
చదువుతుండగా అప్పుడొ క ఎర్రటి కుర్రా డు స్పోటకపుమచ్చలతో వచ్చి చేరాడు
.ఎక్కడినుంచి వచ్చావని శాస్త్రి అడిగితె ‘’బెజవాడ నుంచీ ‘’అని బెజవాడ విశాఖ కంటే
గోప్పదనట్లు పో జిచ్చి చెప్పాడు .’’ఆడే వరద’’. .’’దేవుడు లేడు.నీకు తెలుసా ?’’అడిగాడు
కుర్ర వరద కుర్ర శాస్త్రిని .ఆమాటకుతల్లీ తండ్రీ లేనివాడిలాగా  బెదిరిపో యాడు
శాస్త్రి.అప్పుడు ప్రహ్లా దుని గురించి రహస్యంగా ఒక కద రాస్తు న్నాడు శాస్త్రి .వరద మాటలకు
భయపడి ఆ కద చి౦చేశాడు  ‘’దేవుడు ఉంటె మా చెల్లి ఎందుకు చచ్చిపో వాలి ?’’అన్నాడు
బుడ్డి వరద .దీనిపై తానొక  ఒక గేయం రాశానని మర్నాడు తెచ్చి చూపించాడు బాలవరద
.వరద రెండవ భాషగా  తెలుగు  తీసుకోవటం వలన ఏ డివిజన్ లో ,రావి సంస్కృతం
తీసుకోవటం వలన బి డివిజన్ లో ఉన్నారు .ధర్డ్ ఫారానికి ఇద్ద రూ బి డివిజన్ లో
ఉన్నారు .

ఒకసారి తెలుగు మాస్టా రు వరదను కొట్టా డు .అతని అన్న వాణీకుమార్ కు పిచ్చకోపం


వచ్చి మేస్టా ర్ని ‘’మా తమ్ముడిని ఎందుకు కొట్టా వు బయటికి రా చంపేస్తా ను ‘’అన్నాడు
.ఫో ర్త్ ఫారం లో వక్త ృత్వ పో టీల్లో వరద ఎక్కువగా పాల్గొ నేవాడు .కన్యకాపరమేశ్వరి
దేవాలయం పూజారి స్థా నాపతి సత్యనారాయణ మూర్తి వద్ద వరద సంస్కృతం నేర్చాడు
.సత్యనారాయణగారి భార్య రుక్మిణమ్మ దేవీ భాగవతం ను సంస్కృతం నుంచి తెలుగులోకి
అనువదించి విదుషీమణి .

ఆరుద్ర పినతండ్రి భాగవతుల నారాయణ రావు సైకిల్ కు మున్సిపాలిటీ పన్ను ఏడాదికి


రెండుమ్ముప్పావలా కట్ట క పొ తే సైకిల్ లాక్కెళ్ళారు. ఆయన వరదకు మంచి దో స్త్
.అందుకని వరద స్నేహితులందరి దగ్గ రా అణా బేడా ఎంత ఇస్తే అంత వసూలు చేసి
పన్నుకట్టి సైకిల్ విడిపించి ఇప్పించాడు .ఆ రోజుల్లో రూపాయకు 8 సేర్ల బియ్యం వచ్చేవిట
.సైకిల్ పన్నుకు 22 సేర్ల బియ్యం వచ్చేవని రావి రాశాడు .దీనితో నారాయణ రావు
అందరికీ  బెస్ట్ ఫ్రెండ్ అయిపో యాదట .అంత డబ్బు ఆ రోజుల్లో పో గు చేయటం చాలెంజ్
.దాన్ని చేసి చూపించినవాడు వరద .మేస్టర్లకు వరద ప్రియ శిష్యుడు

శాస్త్రికీ వరదకూ లెక్కలు రావు  ఫిఫ్త్ ఫాం ఫైనల్ పరీక్షల్లో లక్ష్మణరావు అనే
లేక్కలమేస్టా రు నాలుగైదు లెక్కలు చెప్పేశాడు .శాస్త్రి కనిపెట్టి దణ్ణ ం పెట్టి’’ షేక్స్ పియర్
మొహం ‘’పెడత
ి ే అతనికీ చెప్పి ఇద్ద రూపాస్ అయేట్లు చేశాడు .ఎస్ ఎస్ ఎల్ సి కి
వచ్చేసరికి వరద వరదలా విజ్రు ౦భించాడు .అప్పుడు జస్టిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు
జరిగితే వరద బాచ్ కాంగ్రెస్ కు సపో ర్ట్ చేసింది .జస్టిస్ పార్టీమీద రోజుకొక బులెటిన్ రాసి
వదిలేవాడు వరద .ఎవరికీ తెలిసేదికాదు .జయపురం రాజా విక్రమ దేవ వర్మ ఏ పార్టీనీ
సపో ర్ట్ చేయలేదు .వరద కు కోపం వరదలా వచ్చి ఆయన పై ‘’తొండం అప్పారావు ‘’అనే
పేరు పెట్టి పెద్ద గేయం రాశాడు .అది అప్పట్లో పెద్ద పాప్యులర్ అయింది .బొ బ్బిలి రాజా
రామబ్రహ్మం అనే ఆయన్ను కాదని జస్టిస్ పార్టీ టికెట్టు అంకితం భానోజీ రావు ను సపో ర్ట్
చేయమని ఆర్డ ర్ వేశాడు .దీనికీ మండింది వరదకి .

ఆ రోజుల్లో ‘’గోంగూర పాట’’అందరి నోట్లో నూ నానేది –అది –‘’నాను ఎల్ల కెల్లకేల్లి నాను
గొంగూరకీ –తోటలన్నీ తిప్పినాడు గొంగూరకీ –దొ డ్లన్ని తిప్పినాడు గొంగూరకీ –మాయ
దారి నా కొడుకే గొంగూరకీ –చివరికి మంచమెక్కమన్నాడే గొంగూరకీ ‘’అనేది బాహా హిట్
సాంగ్ .అబ్బూరి వరద ఈ బాణీలో రామ బ్రహ్మం మీద పాటతో విరుచుకు పడ్డా డు –

‘’మేడలని కట్టా వు రామ బ్రహ్మం –మిద్దేల్ని కట్టా వు రామ బ్రహ్మం –స్టా ండ్ స్టా ండ్
అన్నావు రామబ్రహ్మం –స్టా ండేను అన్నావు రామబ్రహ్మం –కానీ రాజా గారొచ్చారు
రామబ్రహ్మం –సిట్టు సిట్టా న్నారు రామ బ్రహ్మం –సిట్టేను అన్నావు రామబ్రహ్మం –‘’ఈ
పాట పిల్ల గాంగ్ అందరికీ నేర్పి రామబ్రహ్మం ఇంటి ఎదురుగా కూచుని పాడించేవాడు వరద
.అప్పుడు తెన్నేటి విశ్వనాధం కాంగ్రెస్ కాండి డేట్ అంటే జస్టిస్ పార్టీకి వ్యతిరేకం కనుక
భానోజీకీ వ్యతిరేకమే.పాట చివర్లో ‘’విశ్వనాధంకి  జై –రామ బ్రహ్మంకి తుస్ ‘’అని
పించేవాడు .పాటపాడి గాంగ్ వెళ్ళిపో యేది రోజూ .వైశ్యులు కాంగ్రెస్ సపో ర్ట్

వాళ్ళు ఒక పాట తయారు చేస్తే వరద బృందం వరద లీడర్షిప్  లో డాన్స్ చేస్తూ దాన్ని
పాడేవాళ్ళు .-ఆపాట

‘’తెన్నేటి విశ్వ నాధమూ మన కాంగ్రేసు వారండీ –వారికి మన వోటు నిచ్చి ఖ్యాతి


నిలపండి ‘’  .ఈ పాటను కోమట్లు వాళ్ళ ఆడవాళ్ళు చూడాలని వాళ్ళ ఇళ్ళముందు
పాడించేవారు .ఇది గ్రహించి వరద శాస్త్రి తో ‘’ఒరేయ్ 1 వాళ్ళ కులం వాళ్ళు చూడాలని
మన చేత గంతులేయి స్తు న్నారు ‘’అని చెప్పి ఆతర్వాత ముఖ్య కేంద్రా లలోనే పాడి డాన్స్
చేశారు
తోటి  స్నేహితులందరూ ఒకరినొకరు ఒరేయ్ అనే పిల్చుకోనేవారు .అలా పిలవని వాళ్ళను
వెలేసేవారు .ఇంటర్ ముందువరకు ఇలా నే సాగింది  పాత ముఠా అంతా మారి కొత్త జనం
చేరారు ఏవండీ అని పిలవటం అప్పుడు గౌరవం .అది వరదకు నచ్చలేదు .అలా పిలిస్తే
‘’జెల్ల ‘’కొట్టే వారు .కనుక ఈ బాధ భరించలేక అందరూ ఒరేయ్ లోకి దిగారు .దీనితో వరద
‘’ఒరేయ్ ఒరేయ్ క్ల బ్ ‘’ను ఏర్పాటు చేశాడు .ఇంటర్ లో ఒఏయ్ క్ల బ్ ను ‘’యువజన
సంఘం ‘’గా మార్చాడు .కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసిన
వారిని ఇంకా విడుదల చేయకపో తే విడుదల చేయాలని పెద్ద యాజిటే షన్ తెచ్చాడు
వరద .ఇంటర్ లో స్టూ డెంట్ యూనియన్ కార్య వర్గ సభ్యుడయ్యాడు. శాస్త్రినీ ఎలెక్ట్
చేయించాడు ..భమిడిపాటి కామేశ్వర రావు మాస్టా రు రాసిన నాటకాల్లో తానూ వేషం వేసి
రావి శాస్త్రి చేతా స్టేజి ఎక్కించాడు .1938 లో జపాన్ –చైనాపై అప్రకటిత యుద్ధ ం మొదలు
పెట్టింది .అప్పట్లో మార్కెట్ అంతా జపాను సరుకులతో నిండిపో యేది .ఏ వస్తు వైనా బేడా
అర్ధణా .కాంగ్రెస్ వాళ్ళే వీటిని అమ్మేవారు .వరద షాపుల ముందు పికట
ె ింగ్ నిర్వహించి
‘’డౌన్ విత్ ది సర్వీసెస్ ఆఫ్ జపాన్ గూడ్స్ ‘’అని నినాదాలు చేయించి ఆపించే ప్రయత్నం
చేశాడు .రెండవ ప్రపంచ యుద్ధ ం లో ఎం యెన్ రాయ్ అనుచరులయ్యారు అబ్బూరి తండ్రీ
కొడుకులూ .కమ్యూనిస్ట్ లు తటస్థ ం .కాని వరద హిట్లర్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య
దేశాలకు సపో ర్ట్ చేయాలన్న రాయ్ వాదం తో ఏకీభవించి సపో ర్ట్ చేసి స్టూ డెంట్ బలగాన్నీ
సపో ర్ట్ కు సన్నద్ధ ం చేశాడు .చిలిపి పనులలోనూ వరద కు ఒక ధ్యేయం ఆదర్శం దేశ భక్తీ
ఉండేవి .అతన్నే అందరూ అనుసరించేవారు’’. దటీజ్ వరద’’.

వరద’’ కవన కుతూహలం ‘’

కుతూహలం -1

1986 లో వరద ఆంద్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో’’ కవన కుతూహలం ‘’ధారావాహిక రాస్తే
,అది పుస్త క రూపం గా 198 9 లో  వచ్చింది .దీన్ని రా వి .శాస్త్రి గారికి అంకితమిచ్చాడు
వరద .
కవన కుతూహలం మహా కుతూహలం గా సాగింది .కొన్ని దశాబ్దా ల క్రిందటి విషయాలను
గుర్తు చేసుకొని ,మననం చేసుకొని రాసిన అనుభవ జ్ఞా పకాలు .ఆయన ధారణ’’రసనాగ్ర
నర్త కి ‘’అన్నాడు ఏ బి కె .శ్రీపాద వారి’’ అనుభవాలు –జ్ఞా పకాలు’’ ,శ్రీ శ్రీ ‘’అనంతం
‘’,ఇంద్రగంటి ‘’గౌతమీ గాధలు ‘’తర్వాత చెప్పుకో దగింది కవన కుతూహలం .’’యుద్ధ ం లో
‘’కదన’’ ,సాహిత్యం లో ‘’కవన’’కుతూహలాలు ఒకే కోవకు చెందినవి .’’ఇది ఆధునిక ఆంద్ర
సాహిత్యం లో ఒకటి ,రెండు శతాబ్దా లకు పూర్వం ‘’స్వర్ణ యుగం ‘’గా భావించిన ‘’ఒక
మహో జ్వల ఘట్ట ం తో సంబంధం ఉన్న సాహితీ  స్రస్టలగురించి జ్ఞా పకాలు మాత్రమే కాదు
,పర నింద కాదు,రొడ్ద కొట్టు డు ఆత్మ కద అంతకంటే కాదు  రెండు దశాబ్దా లకే
పరిమితమూ కాదు  లెక్కలేనంత మంది కవులు ,రచయితలూ నాటక కర్త లు బారులు
తీరి పాఠకులకు అజ్ఞా న నేతద
్ర ర్శనం చేయటానికి క్యూ కట్టా రు .అందుకే ఇది ఐదు
దశాబ్దా ల సాహిత్యావలోకనం ‘’అన్నాడు ఏ బి కె .అంతేకాదు ‘’వరద సాహిత్య సిద్ధా ంత 
రాద్ధా ౦తాలతో బాధించకుండా ,తన సహజ చతురిమ ,హేళన అని పించని పరిమిత
అవహేళనతో ,పరదాలు తొలగించి సరదాగ సాధించాడు .సాహిత్య వివేచనా ,విమర్శన
,హాస్య ప్రియత్వం కల బో సిన రచన .తెలుగు సాహిత్యం బతికున్నంత కాలం పాఠకులపై
చెరగని ముద్ర వేయగల అరుదైన సాహిత్య క్రీడ కవన కుతూహలం ‘’అని సరైన తూకపు
రాళ్ళతో తూచి నిక్కచ్చిగా నిగ్గు తేల్చాడు . తండ్రి అబ్బూరికి సరైన సాహితీ వారసుడు
వరద .

  ప్రా చీన ,అర్వాచీన ,పాశ్చాత్య సాహిత్యోద్యమాలతో ,కవితా ధో రణులతో మునిగి తేలే


వారంతా ,వరద రచనా విశిస్ట తతో మనకు పరిచయం ఉన్న వారుగా కనిపిస్తా రు .’’ఇది
కొద్ది మందికే పరిమితమైన అనుభవ పేటిక కాదు . ఆంద్ర దేశమంత వెడల్పూ ,తెలుగు
సాహిత్యమంత లోతు ఉన్న అపురూప రచన ‘’అన్న ఏ బి కె మాట ప్రత్యక్షర సత్యమే
.రచనా పద్ధ తీ శైలీ ,ధారా శుద్ధి ప్రశంసనీయం .పరిచయమైతే వదలి పెట్టని రకం వరద
.వరద అంటే ‘’అబ్ది ఘోష లో శబ్ద తరంగం ‘’ఓకే తరానికి తండ్రి తోపాటు కౌమార దశ లోనే
కవి కుమారుడై తనతరానికి ఒక ఇన్ స్పి రేషన్ అయ్యాడు వరద ‘’.ప్రముఖుల జీవిత
రసవత్త ర సన్నివేశాలను ,వచో వైభవ స్మ్రుతి విశేషాలను అనితర సాధ్య రీతిలో వరద
గ్రంథస్థ ం చేశాడు ‘’అన్నాడు అజంతా కవి .వరద’’ కుతూహం’’చూస్తు ంటే బెర్నార్డ్ లెనిన్
‘’కండక్టేడ్ టూర్ ‘’అందులో యూరప్ లోని 12 సంగీతోత్సవాలకు హాజరై రాసినదీ ,పారిస్ కి
చెందిన సిల్వియా బీచ్ ‘’షేక్స్ పియర్ అండ్ కంపెని ‘’ హెమింగ్ కోహెన్ ‘’లాండ్ మార్క్స్
ఇన్ అమెరికన్ రైటింగ్ ‘’గుర్తు కు వస్తా యి అన్నాడు ప్రసాద్ .అయితే వచనకవితను వరద
తక్కువగా చూడటం హేళన చేయటం మంచిదికాదన్నాడు ఏ బి కె .

వరద’’ కవన కుతూహలం ‘’-2

‘’వరద కాదు అది సెలయేరు కలకలం .’’సెలయేరుల కలకలముల –చిరుగాలుల


మృదుగీతుల –మంజులమగు నీ పలుకులె-మదికి దో చురా!’’అని వరద మాటలలోనే
అనుకొంటూ ఉందామన్నాడు ఏ బి కె .’’ఏల్చూరి మురళీధరరావు ‘’మంచి పుస్త కాలలో
మరీ మంచి పుస్త కం .తెరమరుగున దాగిన అనేక రసవత్త ర సన్ని  వేశా(షా )లకు తెర
తీశాడు .తనచిన్ననాటి జ్ఞా పకాలను ‘’జీవన ప్రద గాధలు ‘’గా రాశాడు .సమకాలం
లోవిలుప్త మైన  విదగ్ధ కళా ప్రపంచాన్ని కన్నులకు కట్టినట్లు చూపాడు .అభ్యర్ణ ఆంద్ర
సారస్వత భువన కోశం ఆ౦గికకమై ,,రమ్య కవితా బహువ్రీహి పండిన ఆనాటి
వాజ్మయమంతా వాచికమై ,ఆ మహా కవి యశః పారిజాతాల మాల ఆహార్యమై
రూపొ ందించిన తరంగ ప్రతి బింబ న్యాయంగా వరద సాహితీ వరద పారించాడు ‘’అంటూ
నాటకీయ భాషలో కవితాత్మకంగా ప్రశంసించాడు .సాహిత్య అకాడెమీ ,అరసం ఆవిర్భావం
,కాలదో షం వ్యాసాలూ జ్ఞా న తృష్ణ ను తీరుస్తా యి .పుస్త కం లో ఆత్మీయత ,తేజోమయ
వాతావరణం వెల్లి విరిశాయి .మూర్తి చిత్రణ –కారికేచర్ లో వరద ను మించిన వారు లేరు
.విశ్వనాధ ‘’ఆంద్ర ప్రశస్తి ‘’లోని శిల్పం మళ్ళీ మళ్ళీ జ్ఞా పకం వస్తు ంది .

 ‘’కవిత్వం మీదమీ అభిప్రా యం ఏమిటి ‘’అని శ్రీ శ్రీ -చెళ్ళపిళ్ళవారిని అడిగితే ‘’నేనూ
కవినేనా ?’’అని మొదలు పెట్టి చెప్పిన గాంభీర్య విషయాలు,’’ఉదయిని ‘’కోసం వ్యాసం
రాయమంటే అబ్బూరి రామకృష్ణా రావు ‘’నేనెందుకు రాయాలో చెప్పు ‘’అన్న అబ్బూరి
పూర్ణ పురుషత్వం ఇందులో ప్రత్యక్షం .శ్రీ శ్రీ   వైరశుద్ధికి హత్యా ప్రయత్నం చేసన
ి    శిష్ట్లా
ఉమామహేశ్వరరావు జీవిత విశ్లేషణ  ,తెలుగు జీవితాన్ని ఆమూలాగ్రం తరచి
చూసి,కవిత్వం లో అనేక ప్రయోగాలు చేసిన విశ్వనాధ ‘’మనిద్ద రం సమకాలికులం
రాజేశ్వర రావూ ‘’అన్నప్పటి విదగ్ధత ,జరుక్ శాస్త్రి హాస్య ధో రణి ,జీవితాన్ని కవితా యజ్ఞ ం
లో వ్రేల్చి సన్మాన సభలో సరస్వతీ సమారాధకునిగా మృతి చెందిన బొ డ్డు బాపిరాజు విశిష్ట
కదా కధనం ,కుందుర్తి వచనకవితా మహో ద్యమం ,సాహిత్యానికే అంకితమైన బెల్లంకొండ
రామదాసు ,దువ్వూరి ,మారేపల్లి, మాధవ పెద్ది మొదలైనవారి స్వభావ నైర్మల్యం
అపురూపంగా మలచాడు వరద .’’సన్నివేశాల అలంకారానికి వరద స్వీకరించిన పద్యాలు
అనర్ఘ రత్న ఉపహారాలు .కవిత్వం శబలిత భావ సంసక్త మై రసనాగ్ర నర్త కి గా ఉండాలన్న
వరద దృక్పధానికి పద్యగేయాలన్నీ విశేషణమైన భూషణాలే’’అని ఏల్చూరి చెప్పింది
ఏమాత్రం సందేహి౦పరానిదే .’’ఆధునిక చరిత్ర ‘’కాధి కులలో  వరద కు ఈ గ్రంధం
సముచిత స్థా నాన్ని కల్పిస్తు ంది అని చక్కగా చెప్పాడు ఏల్చూరి .

 వరద ‘’కవన కుతూహలం ‘’-3(చివరిభాగం )

  శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ‘’మూడు తరాల రచయితల స్పందనలకీ సృష్టికీ ప్రత్యక్ష సాక్షి
వరద .అవతలి తరం గి .రాం .మూర్తి నుంచి,తనతరం  బైరాగి వరకు 33 మంది పై వరద
కవితా స్పందన .కేటలాగులు పట్టీలు లాగా కాకుండా రచయితల ఆలోచనా తీరుకు
ప్రవర్త నల తీరుకు పరిశీలించి ఆత్మీయంగా రాసిన విశేషాలివి .వారి తరం వాటి ఊపిరి
చప్పుళ్ళు వినిపించాడు వరద .రచయిత రచనా సామర్ధ్యం ,ప్రేరణ వెనుక ఉన్న వైయక్తిక
జీవిత నేపధ్య విలువ తెలిపాడు .ఆయన చెపితన
ే ే మనకు మారేపల్లి ,బొ డ్డు ,ముద్దు కృష్ణ
,పురిపండా ,మాచిరాజు ,తురగా ,నలినీకుమార్ లగురించి పూర్తిగా తెలిసింది .వారి
అనుభవాలు ‘’స్వ ఘోషలు ‘’కావు .వారి స్థా న నిర్ణయాల కు ఆకరాలు(రిఫరెన్స్ లు
) .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య ఆకాడెమీ ఆవిర్భావానికి పూర్వ రంగం ,అ.ర స .ఆవిర్భావ
నేపధ్యం ,విలువైన డాక్యు మెంట్లు అన్నాడు శ్రీకాంత శర్మ .అంతకు మించి వరద ‘’కదన
శైలి ‘’మరో ఎత్తు .కబుర్లు చెప్పినట్లు రాయటం చదివే ధో రణి పెంచేందుకు బాగా తోడ్పడింది
.పాఠకుడిని మార్చే నైపుణ్యం ఉంది ఇందులో .పది పరిశోధన గ్రంధాలు ఇవ్వలేని సారాన్ని
అయిదారు పేజీలలో తేల్చాడు వరద .అయన రుచి భేదం మనకు నచ్చకపో వచ్చు కాని
అభిరుచిని కాదనలేం .అన్నాడు శర్మ .

 ‘’ఉన్మత్త భావ శాలుర జఠరాగ్నిని ని కవన కుతూహలం ఎట్ట కేలకు చల్లా ర్చింది ‘’అన్నాడు
అంబటి సురేంద్ర రాజు .కవుల వ్యక్తిగత జీవితం లోని ఔన్నత్య,సత్య సంధత,ఆదర్శం
,నిర్భీతి ,వ్యక్తిత్వం విలువలకోసం తపన మనముందుంచి కళ్ళు తెరిపించాడు వరద
అన్నాడు రాజు రాజా లాంటి మాట .ఇది అసంపూర్తి గానే ఉంది .అప్పుడే అయిపో యిందా
అనే ఉత్కంఠ మిగిల్చాడు .అన్ని వ్యాసాలూ ‘’జీవన శకలాలే ‘’.రెప్పపాటుకాలం లో గొప్ప
కాంతి ప్రజ్వరిల్ల జేశాయి .శైలీ విన్యాసమే దీనికి గొప్పకారణం .పాఠకుడిని ‘’నిర్నిమేషుడిని
‘’చేసింది .బెల్లం కొండ ‘’త్రిపుట ‘’,తాగు బో తూ చెల్లె లా ‘’పాప’’ యెర్ర జీర ‘’రాయప్రో లు
రాజశేఖర్ ‘’నివాళి ‘’’’శిష్ట్లా జ్ఞా పకాలు ‘’ఉచితంగా ఇచ్చినందుకు అబ్బూరికి ధన్యవాదాలు
చెప్పాడు రాజు .’’సాహిత్య శిరో వేదన తో బాధ పడుతున్న ‘’సమకాలీన కవితా బాధితులకు
‘’కవన కుతూహలం ‘’ఒక ఉప శాంతి ‘’అన్నాడు అజంతా .అంతే కాదు ‘’సైద్ధా ంతిక శిరో
ముండనానికి  ఇది విరుగుడు కూడా ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు  సురేంద్ర రాజు .

 ‘’నారాయణ బాబు వట్టి అమాయకుడు అనుకొనే వాడిని ‘’అన్న వరద మాటల్లో బాబు
ఉత్త తెలివితక్కువ దద్ద మ్మ అన్న భావం ఉంది ‘’అన్నాడు ఏ బి కె .శ్రీ శ్రీ కవిత్వం మీదే
సదభిప్రా యం లేని వరద, బాబు గురించి ఇంతకంటే ఏమంటాడు అన్నాడు ప్రసాద్
.’’ఆధునిక కవిత్వానికి స్వర్ణయుగం –ఒక రమ్యా లోకం ‘’అన్నది ఎందరికో నచ్చినమాట 
అంటాడు  ‘’ఆర్ ‘’.ఆనాటి నవ్య కవులు 1920 లోపు కంటే 19 21-30 మధ్యనే
గొప్పకవిత్వం అంతా రాశేశారు .కనుక 1910-1930  కాలం స్వర్ణయుగం అనాలి అని
సవరణ చేశాడు ఆర్ .వరద కవన కుతూహలం చూస్తే ,చదివితే ఆనాటి సాహిత్య
వాతావరణం మళ్ళీ వస్తే బాగుండును అనే ‘’నాస్టా ల్జియా ‘’కలుగుతుందన్నాడు ఆర్ .ఈ
స్కెచెస్ కవుల జీవిత చరితల
్ర ుకావు తనజ్ఞా పకాల కధనం .విభిన్న వ్యక్తిత్వాల సజీవ
సందర్శనం .శేషేంద్ర శర్మ కూడా పద్యాన్ని వరదలానే నెత్తి కి ఎత్తు కోన్నవాడే తర్వాత
వచనకవితలో పండిపో యాడు .
 ‘’ముద్దు కృష్ణ రాస్తా ను అన్నాడు రాయలేదు.ఇది ముద్దు కృష్ణ రాయాల్సిన పుస్త కం అని
వరద అనటం ఆయన మర్యాద ..రావి శాస్త్రి కూడా ప్రేరకుడు .ఈ వ్యాసాలూ హో మియోపతి
మందులాగా ‘’విగరు, పొ గరు ,పో టేన్సి ‘’కలిగి ఉన్నాయి అన్నాడు పురాణం .వరదను
జీనియస్ అని రావి శాస్త్రి ఎప్పుడూ చెప్పేవాడని చందు సుబ్బారావు జ్ఞా పకం చేశాడు .

  ఇంతటి కుతూహలం పుట్టించింది వరద ‘’క’వన కుతూహలం  ‘’

  

  

వరద ´లో తేలి (రి )న తేట ఊట -1

1-బెల్లం కొండ రామ దాసు ´త్రిపుట ´కవితలో 


´నాడు శాంతి వివస్త గ
్ర ా వీధి వెంట నడిచింది లేదు -మనసు చెట్టు కు ఉరితాడుకట్టి మనిషిని
ఉరితీసింది లేదు -అమ్మని మారు పేరు పెట్టి తనివి తీర తిట్టు కుంది లేదు -నిప్పు
మండుతూ ఉండేది -నీతి నిండుగా ఉండేది 
నేడు-పాపం పట్టు పరుపులా పరుచుకుంది -ఇప్పుడు నిన్ను చూస్తూ నన్ను చూడవు -
నేను నిన్ను గుర్తించను . కళ్ళలో గుడ్డి  ముళ్ళు మొలిచాయి -మన మధ్య మెయిలు
రాళ్ల కు అందని దూరం ఉంది-నదిలో రెండు శవాలు -అలా కలిసాం .-నీ గొంతు గుడ్ల గూబ
వినిపిస్తూ నే ఉంది ´
2-దేవర కొండ బాల గంగాధరతిలక్ -స్వయం కృషితో ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం
చేశాడు .దీనికి కారకుడు పాలగుమ్మి పద్మ రాజు ...ఒకసారి వరద ´వచనకవిత్వం మిల్లు
ఖద్ద రు లాంటిది ´అని తిలక్ కు జాబు రాస్తే ´ఇంత చక్కని పదం నాకు తట్ట లేదు ´అని
జవాబు రాశాడు . ఈడిపస్ నాటకాన్ని తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేశాడు తిలక్
.కానీ చేయలేదు చేస్తే అబ్బూరి రామకృష్ణా రావు ప్రదర్శించి ఉండేవారు . 
3-పాలగుమ్మి పద్మ రాజు -పద్మ రాజు చిన్నతనం లో రాసిన కవిత్వం విని చెళ్లపిళ్లవారు
´నువ్వుకవిత్వం రాయగలవు .నీకు సామర్ధ ్యం ఉంది పో ´అని ఆశీర్వదించారు . అతనిమీద
కవిత్వం చెప్పమని జలసూత్రం అడిగితె -´వీడెవడి పా .ప. రా -ఊయేల ఊపరా -
చనుబాలు చేపరా ´అని చెప్పాడు వరద . 
4-బైరాగిని కవిత్వం లోకి దించిన పాపం నాదే అన్నాడు వరద .కవిత్వాన్ని నమ్మకుండా
ఆరాధించినవాడు బైరాగి 
5-శిష్ట్లా ఉమామహేశ్వరరావు -´ప్రా హ్లా ద కవిత్వ ´వ్యాప్తి కోసం తంటాలు పడ్డా డు .శ్రీ శ్రీ
ఇష్ట పడేవాడుకాదు ´శాంతిని ´అనే పత్రిక నడిపాడు ఉమాయ్ .సైన్యం లో కూడా చేరాడు
.ఎప్పుడూ ఫుల్ గ మందు కొట్టి ఊగిపో తూ ఉండేవాడట .నవయుగాని కి తాను  ద్రష్ట అని
భ్రమించేవాడు .ఒక రోజు ఉమాయ్ ,శ్రీ శ్రీ లు మద్రా స్ డేవిడ్ కపే  లో మాటమాటావచ్చి
చొక్కాలు పట్టు కున్నారట . ఆ కోపం లో శ్రీ శ్రేణి చంపేదాకా నిద్రపో ను అన్నాడట 
  ´వెర్స్ లిబర్ ´అనేది శిష్ట్లా తోనే ప్రా రంభం .కానీ అందులో పరిపూర్ణ ప్రా వీణ్యం
సంపాదించకుండా ప్రయోగాలు చేశాడు అంటాడు వరద .ఆంగ్ల సాహిత్యాన్ని అవపో సన
పట్టా డుకాని తెలుగు సాహిత్యం లో ప్రవేశం తక్కువ ఉమాయ్ కి ..తెలుగు సాహిత్యం లో
నిర్దేశిస్తు న్న నవీన మార్గా నికి మార్గ దర్శి అనే అహంభావం ఉన్నవాడు .మార్గ దర్శిగా
ఉన్నాడుకాని అందులో ప్రయాణించలేకపో యాడని వరద బాధ .,శివ శంకర శాస్త్రి,విశ్వనాధ
కితాబిచ్చారు .ఆతను రాసిన కొద్దికవితలు కలకాలం నిలిచిపో యేవే ;´జ్ఞా పకాలు ´అనే
గీతం  వెర్స్  లిబ్ర్  ´లో తలమానికం ఎజ్రా పౌండ్ గుర్తు కొస్తా డు . శతాబ్ది చైనా కవి ´రిహాకు
´రాసిన పాటల్ని ఉమాయ్ ఇంగిలీషు లో అనువదించాడు .అందులో ´నదీ వ్యాపారి భార్య
,ఉత్త రం ´అద్భుతం .ఆతను చదివే తీరు చాలా గొప్పగా ఉండేది .ఆతను తాదాత్మ్యం చెంది
పాడుతుంటే గుండె కదిలి కరిగిపో యేది అన్నాడు వరద 
´జ్ఞా పకాలు ´లో కొన్ని చరణాలు -నా పేరు లీల -ఆ ఊరి గోల పడలేక నేను పొ రుగూరొ  -
చ్చాను -అందాలావాడే అడవిలో  ముంచాడు -అందర్నీ తలచుకొని అల్లా డుతున్నాను ---
´ఉయ్యాలలో పిల్ల ఉబుసులేలేవు -నా చన్నులో పాలు జున్ను లెత్తా యే -హాయమ్మ
కెవ్వరూ హాయన్న వారూ -నీలాల సంద్రములో నిప్పచ్చరం నేలపై -రాయినై
అహల్యనయ్యాను -శ్రీరామ చంద్ర మూర్తీ రామ రామ నా పేరు లీల ´
6- కుందుర్తి ఆంజనేయులు -విశ్వనాధ శిష్యుడు ఆన్జ నేయులు మా ర్క్సిస్టు అయ్యాడు
.అనిసెట్టి బెల్లం కొండా లతో కలిసి కొత్త రకం గా రాసేవాడు శ్రీశ్రీ సంప్రదాయ మాత్రా ఛందసునే
వాడాడు . కుందుర్తి అభ్యుదయ కవిత్వం లోకి దిగాడు .గురువుగారి చాదస్త 0
పట్టు కున్నది.  తనది ´వచన కవిత్వం ´అన్నాడు 
´మీరందరూ రాయటం మానేశారు .మొత్త ం నా మీదే పడింది భారం ´అన్నాడు వరద తో
.సాధించి తీరుతానన్నాడు .వరద ´నీకు ప్రతిభ ఉంది భాష మీద అధికారం ఉంది .వ్యర్థం
చేసుకోకు .నీ సంగతి నువ్వు చూసుకొనిరాణించు ´అని వరద సలహా ఇచ్చాడు
.వచనకవితలో భారత ,భాగవతాలు రాస్తే అది నిలబడుతుందని ఊహించాడు .వచనకవిత
రాసిన ప్రతివాడి నీ బుజం తట్టి ప్రో త్సహించాడు .భావకవిత్వం పై ఎలర్జీ పెంచుకున్నాడు
.యెంత వచనకవితా రాసినా విశ్వనాధపై ఆరాధనా భావం ఇసుమంతకూడా తగ్గ లేదు
.ఆయన కవిత్వాన్ని ఆరాధిస్తూ చిరస్మరణీయ పద్యం చెప్పాడు కుందుర్తి -
´నీ వాంధ్రా ఖిల నీవృతా దృతుడవై నీలో కవిత్వాపగల్ -ప్రో వుల్ పడ్డ రసాత్మవై
మృదులంతా ముగ్ధంబులున్ -భావ ప్రౌ ఢములైన నీ పలుకులాస్వాదించి ,నీ 
ఈ వైదగ్ధ్యము లోన  నొక్కను వుగా  నీ కావ్య ముప్పొంగితిన్ ´అని కీర్తి శిఖరం ఎక్కించాడు
. ఈ పద్యాన్ని నేను నిరుడు ఫిబవ
్ర రి లో బెజవాడలో జరిగన
ి విశ్వనాధ సాహితీ వైభవం
´సదస్సులో నా పరిశోధన పత్రం ´విశ్వనాధ -యువతపై ప్రభావం ´లో ఉదాహరించాను .. 
   కుందుర్తి ´హంస యెగిరి పో యింది ´ఖండిక అతని ప్రతిభా సంపదకు గీటు రాయి
అన్నాడు వరద .దీనిలో  మనిషికి కవిత్వానికి కావాల్సింది మానవత్వం కానీ మార్క్సిజం
కాదు అని రుజువు చేశాడు కుందుర్తి .మరో సారి గురుపాదుల అడుగు జాడలలో నడిచాడు

7- జల సూత్రం రుక్మిణీనాథ శాస్త్రి -ఒక సారి ద్రౌ పదీ మాన సంరక్షణ నాటకం
చూస్తు న్నారు జరుక్ శాస్త్రి , వరద వగైరా ,ద్రౌ పది ´సహించరా సహింతురా ´అని
పాడుతోంది.  జరుక్ వెంటనే పేరడీగా ´రమింతురా రమింతురా రాజాధిరాజుల్ ´అని గట్టిగా
పాడాడు .ప్రక్కవాళ్ళు కేకలేసినా ఆగలేదు . పాండవ పక్షపాతి నోర్ముయ్ అన్నాడు శాస్త్రి
.వరద ´నువ్వే నోర్మూసుకో ´అన్నాడు అందరూ గోల చేశారు .పో దాం పద అని బయటికి
దారి తీశాడువరద ఆగలేక శాస్త్రి ´ద్రౌ పది వీ ళ్ల పెళ్ళాం గాఉల్ను  ´అన్నాడు .అంతే
అందరూ కలిసి బలవంతాన ఇద్ద ర్నీ  హాలుబయటికి నెట్టేశారు ´ఈ వెధవలకి సాహిత్యం
మజా ఏం తెలుసు ?;´అన్నాడు శాస్త్రి -ఇంటికి వెళ్లి ఈ విషయం అంతా  చలం గారికి
చెప్పారు .ఆయన నవ్వుతూ చింతా దీక్షితులుగారికి చెప్పి శాస్త్రితో ´ఈ దేశం లో పబ్లి క్ గా
యెగతాళి చేయరాదని ఇప్పటికైనా తెలుసుకున్నావా ´అన్నారు .  
  స్వామి శివ శంకర శాస్త్రి ఒక పద్యం లో ´నీవు స్త్రీ జాతి యందు జనించు కతన ´అని రాస్తే
జరుక్ ´అదేం జాతి అయ్యా ఎక్కడైనా విన్నావా ´అని నవ్వి అబ్బూరి రామకృష్ణా రావు
బందరులో చెప్పిన పద్యం చదివాడు -
´చాలా సామ్యంబు కలదట సాహితీ స -భాపతికిని ,మన ´రాసభా´పతికిని -అర్ధ మెరుగని
శబ్ద మ్ము లతడు మోయు -తావి ఎరుగని గంధ మీతడు వహించు ´అన్న పద్యం చదివితే
చలం గారు పకపకా నవ్వారు .  
  జరుక్ రాసినవి చాలా కాలగర్భం లో కలిసిపో యాయి .రాసినవి అచ్చు వేయాలనే తపన
ఉండేదికాదు .శాస్త్రీమీద వరద ´రుక్కుటేశ్వర శతకం ´రాశాడు -శతక  మంజరి లోని వివిధ
శతకాలలో పంక్తు లు తీసుకొని శాస్త్రికి అన్వయించి ´రుక్కుటేశ్వరా ´అని తగిలించి రాసిన
శతకమిది  .ఇందులో ఒక్కటే వరద   సొ ంత పద్యం.  ఇదొ క కొత్త ప్రయోగం . అందరూ
మెచ్చారు .దీన్ని శ్రీ శ్రీ స్తే ఎక్కడో పారేశాడు . 
´వైదికులు పరిభాష ´అనే విషయం పై పెద్ద పుస్త కం రాసే ప్రయత్నం చేశాడు జరుక్ .శాస్త్రిపై
వరద చెప్పిన పద్యం బాగుంది -
´దూకుడు దూకుడై నడక దుందుడు కొప్పగ చూపు ,నోట,వై 
 దికుల పల్కు వేట ,కర దీపముగా సిగరెట్టు  దాల్చి ,మా 
ఈ కవి మూక జేరితివి ఇంతటితో సరిపెట్టి మమ్ము ,కా 
ఫీ  కయి కొంప పీకకు ,శపింపకు ,చంపకు రుక్కుటేశ్వరా ´
  తర్వాత ఎప్పుడో శ్రీశ్రీ ,ఆరుద్ర కలిసి రుక్కుటేశ్వర శతకం ప్రా రంభించి కొన్ని పద్యాలు
అచ్చేశారు .అందులో మొదటిది -
´వచియించె´వరద ´లోగడ -రచియింతునని ఋక్కుటేశ్వర  శతక మును ,మే  
 మచలిత ధైర్యమ్మున నా -మ చౌర్య మొనరించినాము మన్నించు జరూ ´
  శాస్త్రి అన్నిట్లో నూ వేలు పెట్టా డు అభ్యుదయకవులతో తిరిగాడు అతి వాస్త విక ధో రణి
అనుసరించాడు .ఇంగిలీషు రాలేదని బాధ గా ఉండేది .ఎన్నికలలో శ్రీ శ్రీ కి మతి
పో యినప్పుడు శాస్త్రి చాలా బాధ పడ్డా డు . ´దారి తప్పిన పిల్ల ´అనే సుదీర్ఘ కావ్య
ఖండాన్ని  రాస్తు న్నట్లు వరదకు జాబు రాశాడు .రాశాడో లేదో తెలియదు .´మైల
నిఘంటువు ´అనే పల్లె .పట్ట ణాల పేర్లు అశ్లీల పదాలకు పర్యాయ పదంగా సమకూర్చాడు
శాస్త్రి . అదెక్కడాఅంతర్ధా నం అయిందో తెలీదు. అతి వాస్త విక ధో రణిలో ´లింగ తాండవం
´లఘుకావ్యం రాశాడు .దీన్ని శ్రీరంగం నారాయణ బాబు కు అంకిత మిచ్చాడు .ఇది
చెప్పుకోదగ్గ కావ్యమన్నాడు వరద . ఇందులోని కవిత్వం అంతా  శ్రీ శ్రీకి కంఠతా వచ్చట. 
రుక్మిణీనాథ శాస్త్రికి సాహిత్యం ముఖ్యంగా కవిత్వం పై ఉన్న అభిరుచి వైనం ఆ రోజుల్లో
మారెవ్వ రికీ  లేదు అని వరద తీర్మానం చేశాడు .చెళ్ళపిళ్ళ వారి భాషలో ´జలసూత్రం
అంత ´విన్నాణి ´ని మనం చూడం . 
ఆధారం -వరద రాసిన ´కవన కుతూహలం ´

--
´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2

8-బైరాగి -తెనాలి రత్నా టాకీసులో బైరాగి ఒకసారి కవిరాజు త్రిపురనేని రామస్వామి


చౌదరిగారిని విమర్శిస్తూ ´మనమంతా వర్ణా శ్రమ వ్యవస్థ ను విచ్చేదించాలని చూస్తు ంటే
త్రిపురనేని ప్రతికూలం లోనూ మరో వర్ణా శ్రమ ధర్మాన్ని ప్రవేశ పెట్టె ప్రయత్నం చేస్తు న్నాడు
´అన్నాడు .బైరాగి మొదటికవిత-´నగరమ్ము న పన్నగమ్ము -నదీ నదమ్ముల
విపద్రవమ్ము -చిర పరిచిత పాంధులారా-పతిత జీవ బంధులారా ´ఇది అచ్చు కాలేదు
.అతని ´నూతిలో గొంతుకలు ´మంచి పేరు పొ ందింది .ఎందులోనూ స్థిరంగా ఉండలేక
పో యాడు దరిదం్ర బాగా పీడించింది .ఢిల్లీ లో వరద ను రైలు ఎక్కించమని కోరి ఎక్కుతూ
´రైలు నించి దిగటం సులభం -ఎలా దిగామో తెలియదు -మళ్ళీ ఎక్కడమే బాధ ´అన్నాడు
నవ్వుతూ .అదే ఆఖరి  నువ్వేమో . 
  శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ´ప్రబుద్ధా ంధ్ర ´పత్రిక నడిపారు .దాని సాలు సరి చందా
ఒక్క రూపాయ .కనీసం 10 మందినన
ై ా రోజూ చందా దారులుగా చేర్పించేవారు .దొ రక్కపో తే
భోజనం మానేసవ
ే ారు . 
9-కొంపెల్ల జనార్దనరావు -తూ  గో జి .గంగలకుర్రు  స్వగ్రా మం .స్వయం గా ఇంగిలీషు
నేర్చాడు ఆంగ్లేయ కాల్పనిక కవులంటే ఇష్ట ం భారతి లో సబ్ ఎడిటర్ .ఆదర్శ పత్రిక
పెట్టా లని ఉబలాటం .తో ´ఉదయిని ´పెట్టి మొదటి సంచిక తెచ్చాడు . గూడవల్లి రామ 
బ్రహ్మం గారి ´ప్రజామిత్ర ´లో  వేలూరి శివరామ శాస్త్రిగారు దాన్ని చెణుకులు పేరుతో
తూర్పారబట్టా రు . నిరుత్సాహపడ్డా డు కొంచెం కొంపెల్ల ..ఆర్ధిక బాధలేకాక  క్షయ రోగం
బాధించింది .ఎందరికో ఎన్నో ఉత్త రాలు రాసేవాడు .అదులో కవిత్వమూ చిలికేవాడు -
´సతత నూతన మృదువిలాస ప్రభాత -తావక మనోజ్ఞ లాస్య సందర్శనమున -నాడు
భావాలు మధుర గానమ్ము సలిపె -ప్రక్రు తి ఆనంద తన్మ యత్వమున మునిగి ´-ఏది
చూసిన యెద గుబాలించు వలపు ´అన్నాడు ..´నేనొక మహాత్ముడిని అవుతున్నాను .ఆ
మహత్వానికి నిలిచే రాత రాయలేక పో తున్నాను ´అని బాధ పడ్డా డు .అతని ఆయుష్షు
అల్పం ఆశయాలు అనంతం అన్నాడు వరద .. 
10- గిరాం మూర్తి -విజయనగరం లో బుర్రా శేషగిరిరావు ´ఆంధ్ర భారతీ తీర్ధ ´సంస్థ
స్థా పించారు ఇంగిలీషు లో దీనికి ´ఆంధ్రా రీసర్చ్
ె యూని  వర్సిటీ ´అని పేరుపెట్టా రు ..రాజా
విక్రమ దేవా వర్మ ఛాన్సలర్  బుర్రా వైస్ ఛాన్సలర్ .స్నాతకోత్సవం విశాఖ ఏ వి యెన్
కాలేజీ లో జరిపారు . పండితులంతా వచ్చారు .రెండవ రోజు బిరుదు ప్రదానం చేశారు
.జాషువాకు ´కవితా  విశారద ´ఇచ్చారు .  
 గిడుగువారు ´చెవికి సీనా రేకు తో చేసన
ి గొట్టా న్నీ పెట్ట్టు కొని విన్నారు .వరద ´తపో
భంగం ´నాటిక రాసి చదివాడు .గిడుగు మెచ్చి ´నేను తలపెట్టిన ఉద్యమం సఫలమైంది .ఈ
చిరంజీవి రచన విన్నారుకదా .ఎంత సహజంగా వ్యావహారిక భాషని వాడి చూపించాడు !
మీరు చేస్తు న్న సన్మానం నా పాండిత్య కృషికి కాక నా ఉద్యమాన్నీ గుర్తించడం వలన
చేస్తు న్నారు ..గౌరవాన్ని తిరస్కరించటానికే వచ్చాను .కానీ ఈ చిరంజీవి నాటకం చదివాక
స్వీ కరించటానికి నిర్ణయించుకున్నాను ´అన్నారు కరతాళ ధ్వనుల మధ్య ..గిడుగుకు
´మహో పాధ్యాయ ´బిరుదు ప్రదానం చేశారు . 
అప్పుడు ఇంటర్ లో స్వర్ణ పతకం ఉండేది .దివాకర్ల వెంకటావధానిగారు వరద దాన్ని
సాధించాలని ప్రో త్సహించేవారు .కానీ గిడుగుమాట విని వరద వ్యాకరణం రాయనని చెప్పి
గిడుగు గారిపై భక్తిని ప్రదర్శించాడు .. పంతులు గారి వాక్పటిమ అమోఘం వెయ్యి మంది
జనానికి కూడా వినబడేట్లు అనర్గ ళంగా ఉపన్య సించేవారు. 
 ఒక సారివరద గిడుగును ´విశ్వనాధ ,రాయప్రో లు లను వ్యావహారిక భాషలో రాయమని
మీరు ఎందుకు చెప్పరు?´అని అడిగత
ి ె ఆయన -´వ్యవహారికం అంటే ముందుగా మనం
విజ్ఞా న వ్యాప్తికోసం కృషి చేయాలి .కవిత్వం కాదు .ఎందులోనన్నా రాసుకో .నాకు
అభ్యంతరం లేదు .చదివవ
ే ాళ్ళు చదువుతారు లేకపో తె లేదు .ఇతర సాధనాలకు మాత్రం
వ్యావహారికం తప్పదు .సాహిత్యం లో కధలకి నాటకాలకి వ్యావహారికమే ఉండాలి అని నా
ఆశయం ´అన్నారు .. 
11-సెట్టి లక్ష్మీ నరసింహం - సెట్టి మేస్టా రుగా ప్రసిద్ధు లు .హైస్కూల్   హెడ్ మాస్ట ర్ చేసి
రిటైరయ్యారు . ఉద్యోగం లో ఉండగానే ´శృంగార పంచకం ´అనే బూతు పద్య సంకలనం
తెచ్చారు .కమిటీ వాళ్ళు ఉద్యోగం లోంచి తీసేసే ప్రయత్నం చేస్తు ంటే తానె రాజీనామా
ఇచ్చారు .లా చదివి లాయర్ అయ్యారు 
ఆయన మృచ్ఛకటిక నాటకాన్ని వసంత సేన నవలగా రాశారు . విక్రమ దేవ వర్మకు
ముఖ్య స్నేహితులు . శెట్టి మాస్టా రు వందలాది చాటువులు శృంగార పద్యాలు రాశారు -
అందులో ఒకటి -
´ముప్పది యేండ్లు నాకు ఐదు -మూడవ ఏడుది మాదు  చెల్లి -మీ మిప్పుడు
పూటకూళ్ళ నుతి -కెక్కినారము దబ్బ కాయాయో -చెప్పుడు నిమ్మ కాయో తమ -
చిత్త ము వచ్చిన నుండు ,రాత్రికి0 -దప్పక రండ నున్ నవ వితంతు  వొకర్తు క
బాటసారులన్ ´
12- జాషువా -శ్రీ శ్రీకి జాషువా అంటే పడేదికాదు . ఆయన ఫిరదౌసి గాథా పద్యం
తెలుగులో అరుదైనకావ్యం . 

వరద ´లో తేలి (రి )న తేట ఊట -3

13-విశ్వ నాథ -విశాఖ హై స్కూ ల్ లో వరద కోరిక పై  విశ్వనాధ కొన్ని పద్యాలు


చదివారు -అందులో రెండు -
''ఓయి నృపాల!ఈ బుడుత -యొక్కడు నాదు కులంబు తేవ నీ -ఓ అతి ధర్మరాజువయ-
యో !ఇది వినుటయా !గతానువై -ఈయను గేగె బో తినుట -కేమిక నున్నది  నాకు నేమి
నే-డే యిదె !వీని వెంటబడి -యేగద
ె కోడలి కేమికా వలెన్ ?అనే పద్యాలను  వయో
వృద్ధు రాలైన ఒక స్త్రీ స్వరాన్ని అనుకరిస్తూ రుద్ద కంఠం తో చదివితే మేష్టా రు విద్యార్థు లూ
అందరూ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఆయన వంక  అలానే చూస్తు ండి పో యారట .. 
వర్షం కురుస్తు న్న తీరును వర్ణించే -''నట శివ సాయం సంధ్యా -చ్ఛటా  ఘటా
నూపురమణి  సంభవ కాంతి -స్ఫట 'చిట  చిట  చిట ''నినాదో  -ద్భట  కనకము
విజయవాటి వర్షము కురిసెన్ ''పద్యం చదువుతుంటే అసలు వర్షం కురుస్తు న్నదే మో
నన్నంత భావన కలిగిందట .. 
బయటికి వస్తూ ''బాగుందా ''అని అడిగితె ''బలే ఏడిపించారండీ ''అన్నాడు వరద .''ఇదా
ఆఖరికి ''అన్నారట విశ్వనాథ .. 
విశ్వనాధ దాసు శ్రీరాములు కవిని బాగా మెచ్చేవారట ..ఆయన రాసిన ''తెలుగునాడు
''లోని పద్యాలన్నీ విశ్వనాథకు తమ్ముడు వెంకటేశ్వర్లు కు కంఠతా వచ్చు .
శ్రీరాములుగారు పాండిత్యాన్ని తమగురువు వెంకట శాస్త్రిగారే తెగ  మెచ్చుకొని వారట .
రాములుగారు తెలుగు సంసారాన్ని అతి కూలంకషంగా పరిశీలించి రాసిన కావ్యం అది
విభిన్న శాఖలు ,వర్ణా లు పరిశీలించి మన సమాజం ఎలా విచ్చిన్నమైందో వివరించారు 

-- ''తెలుగు నాట ఈ వైదీకి ,నియోగి గోల ఏమిటో ?అన్నారు మల్లా ది రామ కృష్ణ శాస్త్రి
.వెంటనే విశ్వనాధ ''ఆదో   చమత్కారం .పో టీ పడి  రాస్తా రని ''అని -''తొ లి నియోగులే
కవులు తెలుగునాట -నేటికిని వారె సాహితీ నేత లైరి ''అన్నారు ఆశువుగా .,కొప్పరపు
సో దరులు బెజవాడలో అవధానం చేయగా మెచ్చి -''తొ లి నియోగులు సిసలైన తెలుగు
కవులు -తెలియ పలనాడు చిక్కని తెలుగుగడ్డ -ఆశుకవనంబులో మీ ఇంటి ఆడు బిడ్డ -
యే ను దీవన లిత్తు నెన్నే ని  మీకు ''అని ఆశీర్వ దించారు . 
ఒక రోజు రైలు ప్రయాణం లో ఇద్ద రు విద్యార్థు లు విశ్వనాధ కవితా మహత్వాన్ని వారిలో
వారు చెప్పుకుంటూ మెచ్చుకోవటం పై బెర్త్ పై పడుకున్న విశ్వనాధ విని వరద జరుక్
లతో ''నాకు దుఃఖం కూడా వచ్చింది .నన్ను మెచ్చుకునే వాళ్ళు ఈ దేశం లో ఉన్నారు -
ఒక్క తిట్టే వాళ్ళే కాక ''అన్నారట ఆనందంగా .. 
  ఆధునిక కవుల చాటు పద్యాలన్నీ సేకరించి అచ్చు వేయాలని శ్రీ శ్రీ ,వరద కలలు
కన్నారు .అప్పటికి వాళ్ళు రాసింది పదే .విశ్వనాధ ను అడిగితె తనవి అయిదారు వందలు
ఉంటాయన్నారు . 
వరద మేనత్త కు విశ్వనాధ రాసిన దయాంబుధి పద్యాలు నోటికి బాగావచ్చి ఎప్పుడూ
చదువుకొంటూ ఉంటుంది .అవి వరాద కూ ఇష్ట మే -
1-నా  కనుల యెట్టయెదటన నా జనకుని -నా జనని కుత్తు కలను కోసి నన్నడిగె  న-
తండు ''నే దయాంబుధిని కాదా ''యటంచు -ఓ ప్రభూ !యగునంటి నే నొదిగి యుండి ''
2-నా కనుల ఎట్ట యెదుటన నా లతాంగి - ప్రా ణములు నిల్వునం దీసి యడిగె నను న -
తండు ''నే దయాంబుధిని కాదా ''యటంచు -ఓప్రభూ!యగు నటి నే నొదిగి యుండి ''
3-కన్నుల ఎట్ట ఎదుట నా యనుంగు -తనుజు  కుత్తు క నులిమి తా నను నడిగె ,న -
తండు ''నే దయాంబుధి ని కాదా ''యటంచు -ఓ ప్రభూ !నీవ య 0 టి నే నొదిగి పో యి ''.
విశ్వనాథ అతి సామాన్యమైన ,సార్వ జనీనమైన లోక వృత్తా న్ని ,మానవ హృదయం
విహ్వ లించేట్టు తన పద్యాలలో దర్శనం చేయించారని వరద విశ్లేషించాడు .. అలాగే
ఆయన ''అంధ భిక్షువు ''కూడా . 
14-దువ్వూరి రామి రెడ్డి -భాష మీద అధికారం ,భావ శబలత,ఛందస్సుసౌందర్యం లో
ప్రా వీణ్యం సమపాళ్ల లో ఉంటె శ్రవణ యోగ్యమైన హృదయ స్పందన కవిత్వం వస్తు ంది అని
రెడ్డి గారి నమ్మకం . నిజంగానే ఆయన పద్య నిర్మాణం లో సౌందర్యాన్ని సాధించారు
అన్నాడు వరద..ఫిరదౌసి కి ఫిట్జరాల్డ్ చేసన
ి ఆంగ్ల అనువాదం దో ష భూయిష్ట ంగా ఉందని
దానికి కారణం అతనికి పారసీక భాషాజ్ఞా నం తక్కువని రెడ్డిగారి నిశ్చితాభిప్రా యం . మరో
పారసీక భాషా వేత్తతోను ,ప్రసిద్ధ ఆంగ్ల కవి రాబర్ట్ గ్రేవ్స్ చేత అనువాదం చేయించి లండన్
లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఉమర్ ఖయ్యామ్ రుబాయిలను ప్రచురించింది .కానీ
ఫిటజ
ీ ెరాల్డ్ అనువాదమే గీటు రాయిగా నిలిచింది . 
15-బలిజే పల్లి లక్ష్మీ కాంతం -సత్య హరిశ్చంద్రీయ నాటక కర్త . సినిమా వేషాలకు మద్రా స్
వెళ్లా రు  .తానూ అబ్బూరివారి నటాలి లో వేషాలు వేయాలని ఉబలాటం .అప్పుడు
అబ్బూరి సీనియర్ మద్రా స్ లో కన్యా శుల్కం నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తు న్నారు
.బలిజేపల్లికి అగ్ని హో త్రా వధాన్లు పాత్ర ఇచ్చారు .మధుర వాణి పాత్రకోసం
వెదుకుతున్నారు .రాజమండ్రి లో ఒకమ్మాయి ఉందని ఆమె  పో లీస్  ఇన్స్పెక్టర్'' ఇలాకా
''అని ఆయనకు ఆమెను నటిని చేయాలనే ఉబలాటం ఉందని తెలిసి వెళ్లా రు .ఆమె
లావుగా బొ ద్దు గా మొహం మీద అద్ద కం తో కొంచెం కృత్రిమంగా ఉంది .ప్రశ్న అడిగితె
జవాబు ఇన్స్పెక్టర్ చెబుతున్నాడు . ఆమె సమాధానం లేదు .'పాడగలదా  అని అడిగితె
ఆమెకు వినిపించకపో తే ఇన్స్పెక్టర్ ఇల్లు దద్ద రిల్లేట్లు ఆవిడ చెవి దగ్గ ర అరచి చెప్పాడు
.ఆవిడ నవ్వింది అంతే .ఇక చాలుబాబో య్ అనుకోని నెత్తి న గుడ్డ వేసుకొని చెన్నై
చెక్కేశారు 
దీనిపై కాంతంగారు ఆశువుగా -''మధురవాణి కాదు మంచి బధిరవాణి -కామ కృతికి తగ్గ
కాంత యిద్ది -రంగతల మనంగ రంగ స్థ లము కాదు -మరి తిరోగమనమె మనకు దిక్కు ''
15-రాయప్రో లు సుబ్బారావు -''వేగాతి  వేగోక్తి దుర్వ్యసనం ''లో నుంచి బయట పడ్డా రు
..ఆశుకవిత్వం అవధానాలు స్వస్తి చెప్పారు . జన్మ స్థా నం వెదుళ్ల పల్లి .ఆయనతో
వంశీగానం తెలుగు కవిత్వం లో ప్రా రంభమైందని పెద్ద అబ్బూరి అన్నారు -దానికి దీటుగా
తెలుగు గొప్పదనాన్ని రాయప్రో లు -
''వంశీన్  వంచి ,మృణాలమున్ మెలిచి ,పక్వ ద్రా క్ష నెండించి ,వా -గ 0 శల్ మార్దవ
మాధురీ ,సుభగ విన్యాసంబు జిల్కన్ ,దశ -త్రి0 శ ల్ల క్ష జన ప్రసన్న రసనా దేవాలయా
భ్యంతర  -ప్రా ంశు ప్రా ర్ధన గీతమైన తెలుగు బల్కున్ ప్రసంశించెదన్ ''అన్నారు జోరు
చప్పట్ల మధ్య .. 
శివ శంకర శాస్త్రి రాయప్రో లు వారి తృణకంకణం ఆధునిక కవిత్వానికి ఆది గ్రంధం అన్నారు
. కాదు వెంకట పార్వతీశ్వరకవుల ''ఏకాంత సేవ ''అన్నారు కొందరు . 
వెంకట శాస్త్రిగారు ''అందమైన పద్యమ్ము నల్లు  నతడు-నునుపు బో గుల  పట్టు నేసన
ి
విధాన ''అని రాయప్రో లుకవిత్వాన్ని మెచ్చారు .. 
వరదతో రాయప్రో లు ''ఆధునిక ఆంద్ర కవిత్వానికి నేను ఆద్యుడిని అని నేను ఎప్పుడూ
చెప్పుకోలేదు .ఒకే ముహూర్తా న కొంచెం అటూ ఇటూగా గురజాడ నేనూ ,మీనాన్న రామ
కృష్ణా రావు తెలుగు కవిత్వం లో రాచబాట వేసాం .ఆధునిక కవిత్వ శకారంభానికి ఎందరో
మహానుభావులు రాచబాట వేశారు .అందరూ చిరస్మరణీయులు . పూజ్యులే సభాపతి
తృణకంకణం ఆధునిక కవిత్వానికి ఆది గ్రంధమన్నాడు . భావకవిత్వాన్ని దృష్టిలో
పెట్టు కొని అతడు అలా అని ఉంటాడు అదీ కొంతవరకే నిజం .కవిత్వం గురించే
మాట్లా డుకోవాలికాని ఎవరాద్యులు అనేది అనవసరం ''అని వినయంగా చెప్పారు . 

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4

17-అడవి బాపి రాజు -బాపి రాజు గారికి రాయటమే ప్రధానం అనిపిస్తు ందని వరద జోక్

చేశాడు .దానికాయన ''ఏదైనా మనసుకు గోచరిస్తే మాటలే ప్రధానం నాకు .అవెలా తట్టితే

అలా రాస్తా ను .భాషతో నాకు నిమిత్త ం లేదు .. నేను సహజకవిని ''అన్నారు

.''వాగాడంబరం నాకు సయించదు .నా కవిత్వం నాది .ప్రకృతికి నాకు ప్రత్యక్ష సంబంధం
.మొదట్లో కవిత్వం వద్ద నుకున్నా తర్వాత ఎందుకు రాయకూడదు అని రాశా .;లలిత కళ

ల న్నిటా ప్రా వీణ్యం పొ ందితే కవిత్వం అత్యంత సహజ సుందరమవుతుంది ''అన్నారు

.ఆయనది గుప్త మోహనమైన అమాయకత్వం అన్నాడు వరద . అదే అందరినీ

ఆకర్షించింది .దుగ్గిరాల వారు ఆశించి నట్లు బాపిబావ విశ్వ విఖ్యాత చిత్ర రచన

చేయలేకపో యారు ..

18- బసవరాజు అప్పారావు -''కొల్లా యి గట్టి తేనమి


ే మా గాంధి కోమటై పుట్టితేనమి

''పాటతో జగత్ప్రసిద్ది చెందారు ..కవిత్వం కోసం జీవిద్దా మని భ్రమలో ఉండేవారు .. దుగ్గిరాల

ప్రభావం బసవరాజు పై ఎక్కువ ... ''హృదయాన్నే మాటల్లో పెట్టె శక్తి అప్పారావు ఒక్కరే

సాధించారు .

దుగ్గిరాల మరణిస్తే -''ఏల పాడనింక యమునా కల్యాణి -నే లీలా మానవుడు గోపాలుడు

లేడాయె -బంగారు గనులలో చెంగలించేవేళ -పిడుగు బో లిన వార్త వినిపించే నాకయ్యొ

''అని కన్నీరు మున్నీరుగా విలపించారు ... ఆయన ప్లీడర్ వృత్తి సరిగ్గా సాగలేదు బెజవాడ

అంటే విరక్తి కలిగింది . భారతి ,పత్రికలలో సబ్ ఎడిటర్ ..

ఢిల్లీ లో కుతుబ్ మినార్ అశోక స్త ంభం ,మసీదు ఆర్య దేవాలయం ప్రక్క ప్రక్కనే ఉండటం

చూసి చలించి -వెంటనే

''ఇది మొగల్ దివాణమా ? ప్రళయ శివ మహా స్మశానమా ?ఇది విజయ స్థ ంభమా ?చల

విద్యుఛ్చ 0 ద్ర చూడ దంభమా ?ఇవి జీర్ణ సమాధులా ?ప్రమాద గణ నివాస వీధులా ?ఇది

యవన వికాసమా ?నటేశ తాండవ విలాసమా ?''అని గేయం రాశారు ఇదే ఆయన ఆఖరి

గీతం ...ఢిల్లీ లో ఆయనకు మతి తప్పింది అనుకున్నారు మిత్రు లు -ఆయన ఆశించినట్లు -

''బతుకు బరువు మోయలేక -చితికి చితికి డస్సి వాడి -ఫికరు పుట్టి పారిపో యి -ఒకడనే

యే తోటలోనో -పాట పాడుతుండగనా -ప్రా ణి దాటి యేగేనా ?ప్రా ణి దాటి యేగు చుండ -

పాట నోట మోగేనా ?''అంతిమ క్షణం అలానే జరిగింది ..


19- కవిగారు -మారేపల్లి రామ చంద్ర శాస్త్రిగారు కృష్ణా జిల్లా కనక వల్లి నుండి విశాఖ చేరి

అదే కార్య క్షేత్రంగా గడిపారు . కాళ్ల కు చెప్పులు ఉండేవికావు.తనను చూసి విష

జంతువులూ దూరం పో తాయనేవారు శుద్ధ శ్రో త్రీయ బ్రా హ్మణ వేషం ..విశాఖ లో

ఆబాలగోపాలం ఆయన్ను కవిగారు అనేవారు ..ఆయన కవితాసమితికి ఆజీవ అధ్యక్షులు

..'' తెలుగు నుడి ''ని సేకరించి ''నుడికదలి ''నిఘంటువు తయారు చేయాలన్నది ఆయన

ఆశయం . అచ్చ తెలుగు ను ఆరాధిస్తే అందరికీ దూరమై పో తామేమో నని చాలా మంది

సంశయం వెలి బుచ్చారు .అందుకనే పెద్దగా సహాయ సహకారాలు అందలేదు

.అమాయకత్వం వినయం ఆయన సొ మ్ము .ఘోషా ఆస్పత్రి దగ్గ ర చిన్న పూరిపాకలో

నివాసం .దానిలోనే లైబర


్ర ీ .సాంబ నిఘంటువు సంపాదించి దానిపై పరిపూర్ణమైన అధికారం

సాధించారు . బాలికా విద్య కోసం శ్రమించారు . సంస్కరణలు తెచ్చారు .. యాంత్రిక

నాగరికత నచ్చేదికాదు .. మైకుల్లేని రోజుల్లో వేలాది మందిని తన ఉపన్యాస 0 తో

ఆకట్టు కొనేవారు . జాతీయోద్యమం లో గాంధీ వెంట ఉన్నారు .

కవి గారి షష్టి పూర్తి 19 33-34 లో జరిగింది .ఆయన ఆశ్రమం నుంచి ఊరేగింపుగా

సభామండపానికి తెన్నేటి విశ్వనాథంగారు కారులో కూర్చోబెట్టు కొని తీసుకు వచ్చారు

.విశాఖ యావత్తూ ఊరేగింపులో పాల్గొ న్నది .అంతటి భారీ ఊరేగింపు విశాఖ లోనే కాదు

మరే పట్ట ణం లోను జరగలేదని వరద ఉవాచ .ఆయన సభలో ప్రసంగిస్తు ంటే ఆయన

చెక్కులమీద ఆనంద బాష్పాలు ధారగా కారిపో యాయి .అంతటి పరవశం కల్గించారు విశాఖ

ప్రజలు .అంత చక్కని ఉపన్యాసాన్ని తానెన్నడూ వినలేదన్నాడు వరద

కవి గారికి వ్యాపకాలు ఎక్కువ దానితో నుడికదలి మందగించింది .ఉత్త రాల్లో కూడా అచ్చ

తెలుగే రాసేవారు ..శుభం అని రాయటానికి బదులు ''మేల్ ''అని రాసేవారు ..ఆయనకు

దేవుడు కు అచ్చ తెలుగు పదం దొ రకలేదు .చివరికి కొత్త పదం ''ఎల్ల డు ''ను సృష్టించారు .

దీన్ని శ్రీ శ్రీకి వినిపిస్తే పగలబడి నవ్వాడు పురిపండా ముక్త సరిగా ''బావుంది ''అన్నాడు .
20-నాయని సుబ్బారావు -అగ్ర శ్రేణి కవి . కానీ తగినంత ప్రా శస్త ్యం రాలేదు .. ''మాస్

మీడియా వచ్చి సాహిత్యాన్ని బతకనీయటం లేదు ఒక వేళ బతికినా జీవచ్ఛవంగా ఉంది

''అని ఆయన అభిప్రా యం .

21-బొ డ్డు బాపిరాజు -చదునైన ముఖం ,చిన్న మీసాలు ,ఎడం పాపిట ,ధో వతి లాల్చీ

వెడల్పాటి అంచు ఉత్త రీయం తో ఉండేవాడు . ప్రచార భాగ్యం శిష్య వర్గ ం లేని కవి ..

బహుమాన సత్కారాలూ లేవు . 1973 లో ఒక చిన్న సభ జరిపి అభినందిస్తే కవిత్వానికి

గౌరవం కల్పించారని పొ ంగిపో యి ,ఆనంద పారవశ్యం తో అక్కడికక్కడే చనిపో యాడు .-

అతని కవిత్వానికి మచ్చుకు -

''ఓయి ప్రభూ తపింతునిట -లుర్వి ధరాగ్రము నెక్కి ఎన్ని య -ధ్యాయములేగె లోక కథ -

యంతయునుం దిలకించినావె ?యధ్యాయము లయ్యె నేమి భవదీయ -జగద్ధిత

మార్గ ముల్ దయా -తోయధి వౌచు కొండా దిగె -దో యొక గట్టు కు జేర్చువో భువిన్ ''.

22- మాచిరాజు దేవీ ప్రసాద్ -భావ కవుల్ని ఎద్దేవా చేస్తూ పారడీలు రాశాడు ..దీన్ని బాగా

పండించాడు జలసూత్రం . 1949 లో కృష్ణ శాస్త్రి పఠాభి ,అబ్బూరి ,దేవిప్రసాద్ పద్ధ తులలో

రాసి పేరు లేకుండా మల్ల వరపు విశ్వేశ్వర రావు సహాయం తో శ్రీశ్రీ ద్వారా భారతిలో అచ్చు

వేయించారు . కొన్ని -

''అసలు శ్రా వణమాస మధ్యమ్ము నందు -కురిసి తీరాలి వర్షా లు ,కొంచె కొంచె -మేని

రాలాలి తుంపరలేని ,కాని -ఉక్కమాత్రమేమాత్రమూ ఉండరాదు .

ఇపుడు నా వొళ్ళు కొంత లావెక్కి సుంత -కదిలితె చెమట వాసనలు కక్కుతుంది -నేనె

వర్షపు మేఘమైతేను ,పైని -ఒట్టిపో యింది కొండపై ఉత్త మబ్బు ''

కర్ణ పేయంగా కవిత్వాన్ని మలచిన కీర్తి దేవి ప్రసాద్ కె దక్కుతుంది ఇలాంటి ధో రణి ని

పఠాభి ప్రా రంభించినా ,పెద్ద అబ్బూరి నిర్దేశించినా ,విశిష్ట రూపాన్ని సంతరించినవాడు దేవీ

ప్రసాద్ ..కృష్ణ శాస్త్రిగారు దేవీ ప్రసాద్ ను చిరంజీవిని చేశారు భారతి లో ప్రచురించేట్లు చేసి -
''అతడు ప్రియురాలిగా0 చు బ్రహ్మా0 డ మందు -అచ్చ మామె నె గాంచు ప్రత్యణువులోన-

పువ్వులో ,నుర్వులో గాలి పర్వు లోన -రెక్కలో రిక్కలో పందికొక్కులోన .

ఆ కళా0 బో ధి ఊహా విలోకనాన -లోల లోచనాల్విధు మండలాన కలదు -ఆమె లోలాక్షి

వికచతోత్పలాయ తాక్షి -కాని అసలులో ఆమె కో కన్ను మెల్ల ''

23- చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి - కవిత్వానికి ప్రత్యేకంగా ''ధ్వని ''అనే ఒక పత్రిక పెట్టా లని శ్రీశ్రీ

భావించి దాని ముఖ చిత్రంగా శాస్త్రిగారి చేతులను ఫో టో పెట్టా లని భావించి శాస్త్రిగారి

చేతులు ఫో టో తీయించి ,ఆయన ఎందుకు అని అడిగితె ''మీకవిత్వం చేత్తో రాస్తా రుకనుక

''అని చెబితే ఆయన ''నేను కవిత్వం చెప్పా . నిజమే .రాసింది తక్కువ .నాకు న్యాయం

చేయాలనుకొంటే నా మేధస్సుని ,హృదయాన్ని గాత్రా న్ని ఫో టో తీసి పెట్టండి ''అన్నారు

.అప్పుడు వరద ''అలా కుదరదుకనుక మీ చేతులేశరణ్యం ''అనగానే అందరూ నవ్వారు '

శాస్త్రిగారికి బందర్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ఆవిడకు చిన్న హో టలువుండేదని

శాస్త్రిగారూ శిష్యులు పింగళి కాటూరి వగైరా అక్కడే టిఫిన్ చేసేవారని అక్కడ పెసరట్టు

అదుర్స్ అని చెప్పుకొనేవారని ,అది తెలుసుకోవటానికి కోలవెన్ను రామ కోటేశ్వరరావు

గారు రహస్యంగా వెళ్లి చూస్తే ,పెసరట్టు వేసేవాడు వేడి అట్ల కాడ తన పిక్క మీద కాసేపు

పెట్టు కొని దానితో అట్టు తిరగేసి ఆకులో వేసవ


ే ాడని ,వాడి కి పిక్క తామర ఉండటం వలన

వేడి కాడ పిక్క మీద పెట్టు కొనేవాడని గ్రహించారని మాధవ పెద్ది బుచ్చి

సుందరరామయ్యగారు చెప్పారు .ఆ హో టలుకు వీళ్ళు ''సాహిత్య తామర విలాస్ ''అని

పేరుపెట్టి సాహిత్య తామర ఉన్నవాళ్లే అందులో పెసరట్టు అదుర్స్ అంటారని ప్రచారం

చేశారట . ఈ కథను శాస్త్రిగారి చెవిన వేశాడు వరద .ఆయన ఫక్కుమని నవ్వి ''ఆ రోజుల్లో

నా మీద అనేక అబాండాలు వేసవ


ే ాళ్ళు అభిమానంతో కొందరు అసూయతో మరికొందరు

.ఒకసారి ఒక సంస్థా నం లో అవధానానికి వెళ్లా ం .అక్కడ చదువుకున్న వేశ్య నాకొక పద్యం

రాసి పంపింది తానూ కవిత్వం చెబుతానని నేను వినాలని .తిరుపతి శాస్త్రి మండి పడ్డా డు
.ఎక్కడికి పో యినా నీకో పేరుందని తెలిసి పో తుందన్నారు. నిజానికి ఆమె పద్యానికి నేనల
ె ా

బాధ్యుడిని /ఇలాంటివి బో లెడు జరిగాయిలే ''అన్నారట .

80 వ పడిలో మంచం మీద ఉండగా వరద వగైరా చూసి ఏవైనా పద్యాలు చెప్పమంటే

చెప్పారు అందులో కొన్ని -

''నన్ను వృద్ధు డంచు బన్నెమ్మునకు మీరు -గౌరవింతు ,రేను దారమైన -మీ సపర్య

లెలమిఁ మెచ్చి కైకొనియెద -గవిని నేను కాను కాను కాను .

ఇరువురొ ముగురొ కవులుం -దురు కబ్బంబులు నంతె ,దో షజ్ఞు లు ధీ -పరమాన్యులు

తితక వులై -పరి శీ లించు నెడ బైకి వచ్చెడి సుకృతుల్ .

కవిత వలన బన్నెము గూడ గలిగెనేని -గలుగునిండా వశ్యకము గాదు ,రామ -కోటి వలె

నుండు రచనలు కోవిదులకు -నచ్చ నీ రహస్యమ్ము ''విన్నాణి ''యెరుగు . '

శాస్త్రి గారి దర్శనమే ఒక మహా విభూతి ,అపురూపమైన అనుభూతి .ఆయనలాంటి

సాహిత్య మూర్తి నభూతో నభవిష్యతి ''అని కైమోడ్పు ఘటించాడు వరద .

24-మల్లా ది రామ కృష్ణ శాస్త్రి -పెద్ద అబ్బూరి కి ప్రా ణ స్నేహితుడు ..అబ్బూరి పిల్లలు

బందరులో జబ్బు పడ్డ ప్పుడు ఆయన ఆశువుగా ఒక నవల చెబితే తెల్లా ర్లూ రాశారు

మల్లా ది .అదే మంగళ సూత్రం నవల అదొ క్కటే అబ్బూరి నవల ..అబ్బూరి ప్రో త్సాహంతో

సాహిత్యం లో దిగారు మల్లా ది .శాస్త్రిగారితో తిరగడం ఒక ఎడ్యుకేషన్ అన్నాడు వరద .కధ

మల్లా ది చేతి లో పరిపక్వమైంది .ఆయన సాహిత్య విమర్శ అత్యంత నిర్దు ష్ట ం

ఆమోదయోగ్యం .సునిశిత వ్యంగ్యం ఆయన సొ మ్ము . ఖాళీ దొ రికితే కీర్తనో జావళీయో

రాసేవారు అక్షర రమ్యత ఆయనకు ఇష్ట ం . సముద్రా ల సీనియర్ కు సినిమా పని

ఎక్కువైతే ఎవరినన
ై ా సాయం పంపమంటే వరద వగైరా శాస్త్రిగారిని బలవంతం మీద

పంపారు ఆయన అక్కడ స్థిరపడ్డా రు . వరద రాసిన ''ప్రతిమా సుందరి ''నాటాకాన్ని

పంతం మీద ఒక్క రాత్రిలో అచ్చు వేయించి కూర్మా వేణు గోపాల స్వామి గారి పైరవీ
నాటకానికి చెక్ పెట్టించారు ..దీనికి ముందుమాట రాస్తూ శాస్త్రిగారు ''తెలుగులో ఔచిత్యం

,విచక్షణ ,జిజ్ఞా స కు హాయి కలిగించేది వరద రాసిన ప్రతిమా సుందరి ''అన్నారు

ఒకసారి బెజవాడలో సినిమా చూడటానికి వెళ్లి న శాస్త్రిగారిని ఒక ప్రౌ ఢ బుగ్గ పట్టు కొని ''ఏం

పంతులూ తేరగా ఉన్నామా మా మీద రాసెయ్యటానికి ''అంది .ఆమె ఒక పేరుమోసిన

వేశ్య కూతురు .శాస్త్రిగారు ఫకాలుననవ్వి ''నా కధలు వీళ్లూ చదువుతున్నారన్నమాట

''అన్నారు .శాస్త్రిగారు కృష్ణా పత్రికలో ''నా కవి మిత్రు లు ''అనే శీర్షికలో పది వ్యాసాలూ

అద్భుతంగా రాశారు .

మరోసారి ఉమాయ్ శాస్త్రిగారు సినిమాకు రాసిన పాట పాడి వినిపిస్తే శాస్త్రిగారికి కోపం

నషాళానికి అంటి ''మనం చాలా సరదాగా మాట్లా డుకొంటున్నప్పుడు సినిమాలకి రాసే

మల్లా ది గురించి మాట్లా డకండి .ఆ మల్లా ది ఎవడో నాకు తెలియదు .నేను మీ అందరికీ

తెలిసిన వాణ్ని అర్ధమయిందా అన్నారు .అంటే ఆయనకు సినిమాల్లో చేసే వృత్తి మీద అంత

అసహ్యం అన్నమాట ..నిజంగా ఆయన అంత బాగా సినిమా పాటలు రాసిన వాళ్ళు లేరు

. ఆయనే ఒకసారి ''మెప్పుకోసం ఉప్పుకోసం రాసింది సాహిత్యం కాదు .సాహిత్య

ప్రా యోజనం సాహిత్యమే ''అన్నారు .

వరద ను ''ఏమైనా రాస్తు న్నావా ?''అని అడిగితె ''రాస్తు న్నా -వరద అంత్యక్రియలు

''అన్నాడు . అవాక్కయ్యారు మల్లా ది .వివరణ ఇస్తూ వరద ''ప్రతి పాదాంతం లోను క్రియ

వచ్చేట్లు రాస్తు న్నా .అంచేత అంత్యక్రియలు అయింది ''అన్నాడు .శాస్త్రిగారు ''నీ అంత్య

క్రియలను ముందుగా నా చేత చదివించునాయనా ''అన్నారట .

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5

25-ముద్దు కృష్ణ -సామి నేని ముద్దు కృష్ణ స్థిరంగా ఒక్క చోట ఉండేవాడుకాదు .ఎక్కడ
కవులు వాలితే అక్కడ వాలిపో యేవాడు ..పెళ్లి చేసుకోలేదు ..ఎక్కువకాలం కాకినాడ
రాజమండ్రి లో గడిపాడు ..కవిత్వం రాశాడు కానీ అచ్చేసుకోలేదు ..ఏదో కొత్త దారి
తొక్కాలని కాంక్ష ఉండేది . సంచలనం కల్గించాలని తపన . తెలుగు కవిత్వం లో
మంచివన్నీ ఏరి సంకలనం గా ''వైతాళికులు ''తెచ్చిన ఘనత ఆయనదే .దీన్ని శ్రీశ్రీ
మెచ్చలేదు .ఎంపిక కృష్ణ శాస్త్రి చేశారని ముద్దు కృష్ణ కాదని ఆయన అభియోగం .ఇందులో
కొంత నిజం లేకపో లేదన్నారు వరద .
  ఆధునిక సాహిత్యానికి కృష్ణ శాస్త్రి చేసి పెట్టినంత ప్రచారం వేరవ
ె ్వరూ చెయ్యలేదు
.ఆధునిక కవులపద్యాలు గేయాలు ఊరూరా పాడి వినిపించింది శాస్త్రిగారే . ఆయనపాడిన
వాటిలో తొంభై శాతం వైతాళికులు లో చేరాయి ..ఇంగిలీషు లో వచ్చిన ''గోల్డె న్ ట్రెజరీ ''ని
మనసులో పెట్టు కొని వైతాళికులు తెచ్చానని ముద్దు కృష్ణ అన్నాడు . ఎన్నో ముద్రణలకు
నోచుకున్నది
 ముద్దు కృష్ణ మాత్రా ఛందస్సులో ప్రయోగాలు చేశాడు -
''వేయరా మగ్గ ం -నేయరా -నేయరా గుడ్డా -చేయరా -చేయరా సేద్యం
కాయండి యువకులు -కాయండి భుజములు కష్ట ంగా ఉంటుంది -కానీ తప్పదు మనకు
 బెజవాడలో ''జ్వాల''పత్రిక నడిపాడు అందులోనే శ్రీశ్రీ ''మరో ప్రపంచం ''మొదటి సారి
అచ్చు ముఖం చూసింది .ఆపత్రికలో ''ఎవరైనా అక్రమ సంబంధం వలన చాటుగా పిల్లల్ని
కంటే ఆదుకుంటాం ''అనే ప్రకటన ఉండేదని వరద గుర్తు చేశాడు . హరీన్ ఛట్ఠో ప్రభావం తో
నాటకాలలో వేలు పెట్టా డు .అనార్కలి అశోకం అనే రెండు నాటికలు రాశాడు ముద్దు .వీటికి
పూర్వమే చలం హరిశ్చంద్ర రాశాడు అయితే చలం నాటకం ఎక్కడా
ప్రదర్షింపబడలేదన్నాడు వరద .
 గుంటూరులో అశోకం నాటకం ఆడుతుంటే సీత రావణుడికి అతి దగ్గ రగా రావటం చూసి
ప్రేక్షకులు సహించలేక వారి మద్ద రి మధ్యా వెళ్లి కూర్చున్నారని నాటకం ఆగిపో యిందని
వరద అన్నాడు ''ఈ నాటకాలను ముందు ప్రజలచేత చదివించి తరువాత ప్రదర్శించాల్సి
ఉంది ''అన్నాడు ముద్దు వార తో
  తన సాహిత్య స్మృతులు రాసి పుస్త క రూపం లో తెద్దా మనుకొన్నాడు .కానీ రాసింది
మాయమై పో యింది .తరువాత వరద అడిగితె ''మంచిపనే జరిగింది వరదా .నాకు
తెలిసినకవుల వెధవపనులన్నీ గుర్తు న్నాయి వాటిని రాసి ఉంటె మనల్నీ తిడతారు .వాళ్ళ
కవిత్వాన్ని మెచ్చుకొందాం లే ''అన్నాడు .
మిత్తు లు బెజవాడలో సన్మానం చేద్దా మనుకొంటే వారితో ''పెళ్లి కాని వాడిని .నాకో మానం
ఇప్పించండి సన్మానం వద్దు ''అని చమత్కరించాడు .ముద్దు కృష్ణ తాత ముద్దు నరసింహం
గారు ''హిత సూచీని ''గ్రంధాన్ని 1840 లో రాసి వీరేశలింగానినికి పరోక్ష మార్గ
దర్శకులయ్యారని వరద ఉవాచ అందులో వితంతు పునర్వివాహాన్ని సమర్ధించారు .శిష్ట
వ్యావహారిక రచన .ముద్దు కృష్ణ కూ సంఘ సంస్కరణాభిలాష వారసత్వంగా వచ్చింది .
26-తురగా వెంకట రామయ్య -''లోకాలు నాకెలానే -కోకిలా -బాలకృష్ణు డే చాలునే ''వంటి
గేయాలు రాశాడు దీన్ని ద్వారం వారు ఫిడెల్ మీద వాయించి చిరస్మరణీయం చేశారు .
దరిదం్ర అనుభావిస్తు న్నా ముఖం లో కొంటె తనం ఉండేది .బసవరాజు అప్పారావు తర్వాత
గేయరచనలో తురగా సిద్ధ హస్తు లు అన్నాడు వరద .శ్రీశ్రీ మీద ఆయన ప్రభావం ఉన్నది
.పొ ల్లు లేని రచన ఆయనది
''దున్నరా ఈ భారత భూమిని -తొలకరించిన పుణ్య భూమిని -కరువు లేనీ స్వర్గ రాజ్యపు
-దొ రవు నీ వయ్యెదవురా ''
 తురగా వారిమీద వరద ''తురగ వెంకట రామయ్య -కొరగాని కవిత్వ మేల కొలిచెదవయ్యా
''అని ఆశువుగా చెప్పాడు వరద తలనిమిరి ''పద్యం బాగుండకపో యినా నిజం చెప్పావు
నాయనా ''అన్నారట ..పిల్లలకోసం ఒక రాత పత్రిక ''జాబిల్లి ''తెస్తూ వరద ముఖ చిత్రం పై
తురగావారి చేత
''ఆడుకొనుము పాడుకొనుము -ఆనందముతో వత్సా !తెలుగుతల్లి దీవన
ె లం -దించి
మెచ్చన్ ''గేయం రాయించి వేశాడు ..ఆయన కావ్య సంకలనానికి ఎవరైనా పూనుకొని
పుణ్యం కట్టు కోమని వరద గోల చేశాడు .
27-పురిపండా అప్పలస్వామి -విశాఖలో ఖద్ద రు షాపు ఉండేది ఆయనకు .''కలాపహాడు
అనే ఒరియా నాటకాన్నితెలుగులో అనువదించి ప్రచురించారు  భావకవిత్వం రాశారు .
కృష్ణ శాస్త్రి ప్రభావం ఎక్కువ  ఆ వయసులోనూ ఇంగిలీషు ను సబినవీసు కేశవరావు
గారిదగ్గ ర నేర్చుకునేవారు ఒకరోజు రాత్రి పిడుగులతో పడిన వర్షా నికి ఆయన గది గోడమీద
పిడుగుపడి ఎదుటి గోడకు కన్నం వేసింది ఈ అనుభవాన్ని ఆయన మర్నాడు
కవిత్వీకరించారు .అదే ''సౌదామిని ''ఈ పేర సంకలనం తేవాలనే ప్రయత్నం చేశారు కానీ
కుదరలేదు ..కట్ట మంచి తో ముందుమాట రాయించామని వరద నాన్నగారికి చెబితే
ఆయనకిస్తే ,రామ కృష్ణా రావు రాయలేదుకనుక తానెందుకు రాయాలని వ్రా తప్రతిని కూడా
తిరిగి పంపలేదు .తర్వాత శ్రీ శ్రీ అందులో కొన్ని గీ తాలను ఇంగిలీషు లోకి తర్జు మా చేసి
చిన్న పుస్త కం గా తెచ్చాడు ..సాహిత్యానికి అంకిఅతమైన జీవి స్వామి .శ్రీశ్రీ లాంటి
వారెందరినో ప్రో త్సహించారు ..మాత్రా ఛందస్సులో అపురూప ప్రయోగాలు చేశారు స్వామి
.అందులో ''మల్లెమడుగు ''పదికాలాలు నిలిచెరచన అని వరద విశ్వాసం .విశాఖ లో
కవుల ఛాయా చిత్ర ప్రదర్శన మొట్ట మొదటి సారి నిర్వహించింది అప్పలస్వామిగారే ఇది
గ్రంథ రూపం పొ ందాలని వరద కోరాడు

28-నళినీ కుమార్ -అసలుపేరు ఉండవల్లి సూర్య నారాయణ ..శ్రీ శ్రీ మహా ప్రస్థా నాన్ని
అచ్చు వేసన
ి వాడు నళినీయే .విశ్వనాధ కూడా తన రస తరంగిణి ప్రెస్ లో అచ్చు
వేద్దా మని ప్రయత్నించారు . జీవితం వికృతి అని భావించాడు .''పణ  విపణి ''కావ్యం
రాశాడు .
''ముండ్లు లేని గులాబీ ల -చెండ్ల కు దారమ్ము లేదు -క్రీనీడలు లేని వెలుగు -తానీషాలైన
కనరు
శృతి కలియని పాటలతో -బ్రతుకంతయు చితికినది -ఏనాటికి వ్రా సినదో -ఈ నాటికి
సుఖాంతమ్ము
యాచకులై ఎంచుకొనగా -నావకాశము కోరు టెట్లు ?జీవులెల్ల యాచకులే -జీవనమొక
కబళ మ్ము ''
29- శ్రీరంగం నారాయణ బాబు -బుజం మీద దిగజారిన జుట్టూ ,చెంపలమీద నున్నగా
దువ్వుకున్న గిరజాలు ,చిన్న చక్కని మీసం ,కళ్ళజోడు ,చాతీకి ఎడమవైపు ఖాజాలతో
లాల్చీ , బెంగాలీ ధో వతి నారాయణబాబు ఆహార్యం ..నటాలిలో ఉద్యోగించాడు ..చెకోవ్
రాసిన చెరీ ఆర్చర్డ్ ను నాటకంగా అనువాదం చేయమని ఇస్తే చేశాడు కానీ అబ్బూరి
నచ్చక శ్రీ శ్రీ వరదలకిస్తే ''సంపంగి తోట గా అనువదించి ప్రదర్శించారు .దీనిపై పెద్ద
దుమారం లేపాడు దీనికి వేదిక ''నవోదయ వారపత్రిక ''లో నీలంరాజు వెంకట
శేషయ్యకల్పించాడని వరద అంటాడు బాబు అమాయకుడేకాక భాష మీద అధికారం
సాధించలేదన్నాడు వరద
30-అరసం -అభ్యుదయ రచయితల సంఘం ను అబ్బూరి ''మనం నాద బ్రహ్మను ఆశ్ర
యిస్తే వాళ్ళు నినాద బ్రహ్మ ఆరాధిస్తు న్నారు మనకి కుదరని వ్యవహారం ''అన్నారు
.అరసం కమ్యూనిస్ట్ వాసన వేస్తో ందని తెలిసి చాలామంది తప్పుకున్నారు .
విశ్వనాథను వరద ''మీ తోటికవులు అంతా అభ్యుదయ వాదులైతే మీరొక్కరే ఒంటరై
పో యారేం /అని అడిగితె ఆయన -
''అరసంఘమే పెద్ద -అక్షయ పాత్ర -అడ్డ మైన కవితే -అన్నపూర్ణా దేవి ''అన్నారు అప్పుడే
కృష్ణ శాస్త్రి అరసం మీటింగ్ లో అధ్యక్షోపన్యాసం చేస్తు న్నారని వరద  చమత్కరించాడు . .

వరద లో తేలి (రి)న తేట ఊట - 6

31-కృష్ణ శాస్త్రి -’’నా కఠినపాద శిలల కింద బడి నలిగి -పో యే నెన్నియో మల్లె పూలు
మున్ను ‘’
ప్రా ణ సఖుడె నాకోసమే పంపినాడు -పల్ల కీ అన  హృదయమ్ము జల్లు మనును .’’
ఆకాలం కవులందర్నీ ఇంటిపేరుతో పిలిస్తే శాస్త్రిగారినోక్కరినే కృష్ణ శాస్త్రి అని పిలిచేవారు
దీనికి కారణం ఏమిటని ఆయన్నే వరద అడిగత
ి ె ‘’వాళ్ళు అంటే వాళ్ళ కవిత్వమే గుర్తు కు
వస్తు ంది కృష్ణ శాస్త్రి అంటే కవిత్వం తోపాటు నా వేషం కూడా గుర్తు కు వస్తు ందని కుంటా
‘’అన్నారు .
అబ్బూరి ,చలం ,కృష్ణ శాస్త్రి ముగ్గు రే ప్రతిభావంతులైన హాస్యప్రియులు అన్నాడు వరద
..చలం మాట్లా డుతుంటే నవ్వలేక ఆకలేసి అరటి పళ్ళు ఆరగా ఆరగా తినేవాడట పో లేపెద్ది
సుబ్బారావు ..చలం శాస్త్రిగారు కూచుని మాట్లా డితే ఆకాశమే నవ్వేది అన్నాడు వరద
.సమయస్ఫూర్తితో హాస్య ప్రసక్తి చేయగల నేర్పు శాస్త్రిగారిది . తెలుగు జాతికి హాస్య స్ఫూర్తి
తక్కువ అని అబ్బూరి కృష్ణ శాస్త్రి భావించేవారు .  ఈ హాస్య త్రయం ఆంద్ర దేశానికి బయటే
మరణించటం యాదృచ్చికం ‘శాస్త్రిగారు పద్యం చదువుతుంటే ఒక విచిత్రా నుభూతికి
లోనవుతాం .అయన పద్య పఠనం రికార్డ్ కాకపో వటం దురదృష్ట ం .
 అశ్లీలాల  తోకూడా హాస్యం గా పద్యాలు రాశారు .
 శ్రీ తిరుపతి గారిపై -
‘’ముదియొకడు బాహుమూలల్లో మరోరెండు -దాడి యొకడు ,తమిళనాడొ కండు -వెరసి
పంచ శిఖలు తిరుపతి యోగికి -విశ్వ దాభిరామ వినుర వేమ’’అని సరదా పద్యం చెప్పారు
.
శాస్త్రిగారి ప్రముఖ పద్యం -’’నాకనుల క్రా గు చీకట్లు ప్రా కు చోట -లేదు నెత్తా వి ,మధువేని
లేదు ,లేదు -ప్రా ణ ,మొక్క లావణ్యమ్ము లేదు -యేను రుజనైతి ,జర నైతి  ,మృత్యువైతి
‘’ఈ పద్యానికి ప్రతిరూపంగా స్టీఫాన్ జ్వీ గ్  రాసిన ‘’ఏ లెటర్ ఫ్రేమ్ ఆన్  నోన్ ఉమన్ ‘’ లో
ఉత్త రం రాసిన ఆ స్త్రీ ని తలచుకొంటే శాస్త్రిగారి పై పద్యం గుర్తు కు వస్తు ందని వరద తో పాటు
శాస్త్రిగారూ అన్నారు .
వరద జైలులో ‘’చెరకాలం ‘’రాస్తూ శాస్త్రిగారిపై -’’ఆశలే చివురించని శైశవాన -మీ
కవిత్వాన్ని నేనెంత మెచ్చుకొంటి -ఊర్వశీ ప్రవాసమ్మున పూర్వ గతిని -కంఠ పాఠ
మ్మొనర్చిన గాథ కలదు ‘’అని రాశాడు
‘’మీ శిరోజాలు రోజాల రాశివో లె -మ్మారిపో యిన ప్రా యాన మంచి మంచి -పాట లెన్నేని
వ్రా సిరి నేటి దనుక -మరల నా యభిమానమ్ము తిరిగి వచ్చే .’’
‘’నేడు చెరసాల మృత్యు సాన్నిధ్యమందు -నా కొరకు నా విచిత్ర  దైన్యమ్ము జూచి -
చెమ్మగిలు నయనమ్మేని చెంత లేదు -ఏ లకో నా యెడంద మీ మ్రో ల  వ్రా లి పో వు ‘’వీటిని
శాస్త్రిగారికి పంపాడు ఆయన మళ్ళీ పద్యాలు రాసిపంపారు ..అందులో ఒకటి -
‘’కారు మబ్బు వానకారు ,వాగులు పొ ంగి -నిండినదులు  వరద నింగి కెగసె -వానలోన
నీవు ,వాన కావల నేను -అంతే  బతుకు ,చివరికంతె ,అంతే ‘’
32-మాధవ పెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి -పద్యం చదవటం లో చెళ్ళపిళ్ళ ,విశ్వనాధ
వేలూరి ని మించిన ప్రఙ్ఞ కలవాడు .ఆయన శైలి అనితర సాధ్యం .హాస్య చతురోక్తు లలో
అందెవేసన
ి చెయ్యి ..వెంకట శాస్త్రిగారి శిష్యులలో సంగీత నిష్ణా తులు బుచ్చి .. కవిత్వం
వలన తెలుగునాట బతకటం కల్ల అని నమ్మాడు ..తెనాలి అంటే పంచప్రా ణాలు  వదిలి
ఉండేవాడుకాదు.’’స్వర్గ ం ఎలా ఉంటుందో తెలియదుకనుక దానికి వెళ్ళను .నరకం ఎలా
ఉంటుందో స్వానుభవం వలన తెలుసుకున్నాకానుక నరకానికి పో తా ‘’అనేవాడు .
‘’రసజగన్నాధనటరాజ రంజమాన  -మంజుతారాళి అద్దియే మా తెనాలి ‘’అని చాటువు
చెప్పాడు .
ఒకసారి కాలువగట్టు వెంట నడుస్తు ంటే మూడు బొ మికలు కనిపిస్తే ఆయన ఆకాశం వెనక
చూసి ఆశువుగా పద్యం చెప్పాడు -
‘’చూడ 0 జూడ  మహాశ్మశాన మనిపించున్ -నాకు నీ లోక ,మిం -దేడన్ గాలిడ బో వ
నేరపయినో -యే  వేయు చున్నట్టు లే -లో డక్క య్యెడి గాని నీ మహిమ -యాలో నే
నివారించి ,నీ -క్రీడా రంగమటన్న మాట స్మృతికి0 -గీలించు  మృత్యుమ్ జయా ‘’
అని చెప్పి గట్టిగా నవ్వి వెనక్కి పో దాం పద -జీవితం లో ఎప్పుడూ ముందుకు పో లేం ‘’అని
విరక్తిగా అన్నాడు వరదతో   .
33-అబ్బూరి రామ కృష్ణా రావు -1919 లో  కలకత్తా వంగ దేశీయాంధ్ర సమితి వార్షికోత్సవం
లో అధ్యక్షుడైన సర్ సి వి రామన్  ప్రక్క ఉపాధ్యక్ష స్తా నం లో ఒక విద్యార్థిగా రామ
కృష్ణా రావు ఉండి ముఖ్య అతిధి ,ఏ హిస్టరీ ఆఫ్ ఇండియన్ లాజిక్ ‘’అనే మహా గ్రంధాన్ని
రాసిన విఖ్యాత తర్క శాస్త ్ర వేత్త సతీష్ చంద్ర విద్యాభూషణ్  సమక్షం లో అరగంట సేపు
సంస్కృతం లో అనర్గ ళం గా ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపడేట్లు చేశారు . రామన్ ,అబ్బూరి
భుజంతట్టి ‘’దక్షిణ భారత దేశ గౌ రవాన్ని నిలబెట్టా వు ‘’అని అభినందించాడు . ఆసభలో
ఉప్పల లక్ష్మణరావు మాగంటి బాపినీడు వంటి ప్రముఖులున్నారు .
రెండేళ్లు మైసూరు సంస్కృత కాలేజీలో చదివి అప్పటికి కలకత్తా వచ్చారు అబ్బూరి
.రాళ్ల పల్లివారు మైసూర్ లో సహాధ్యాయి .అప్పుడే రాసిన ‘’మల్లికాంబ ‘’ప్రచురితం .ఆంద్ర
భారతి లో గురజాడ అబ్బూరి రాయప్రో లు రాసేవారు ..దీని తర్వాత ఆంద్ర గ్ర 0 ధాలయ
సర్వస్వము వస్తే అందులో ఖండకావ్యాలు రాశి ప్రచురించారు ..అయ్యంకివారు
సంపాదకులు . అయ్యంకి ‘’ఆధునిక కవిత్వానికి గురజాడ అబ్బూరి రాయప్రో లు కవిత్రయం
‘’అన్నారు . కలకత్తా లో ఉండగా కొన్ని పద్యాలు రాశారు
‘’నోటి నిండుగ భుజింపఁగనోచుకొ నము-ఉదయ గీతులుపాడ  నో పెదముగాని -
కన్నతల్లు ల ప్రేమమార్గ మ్ము గనము -లలితగతి వీణ వాయింపగలము గాని -తొడిమ లెడ
సేయగా రాలిపడిన పూల -వలపు లేవి ?భిక్షా0 దేహి భవతి భవతి ‘’
కలకత్తా యూ ని వర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన పద్య సంకలనం’’ఊహాగానం ‘’
మద్రా స్ నుంచి1918 లో  వెలువడింది .ఆధునికాంధ్ర కవిత్వానికి శ్రీకారం చుట్టిన
కొద్దిపుస్త కాలలో  ఒకటయ్యిందిఅది .దుష్ట సమాసమే అయినా ఎవరూ ఆక్షేపించలేదు
ఆయన సంస్కృత ఆంద్ర విద్వత్తు ను చూసి ..విప్ల వాత్మక పద్ధ తిలో పద్యాల పేర్లు తీసేశారు
మొట్ట మొదటిసారిగా .తరువాత చాలామందికవులు దీన్నే అనుసరించారు .
ప్రముఖ మల్ల యోధుడు కోడి రామ మూర్తిమీద అబ్బూరి పద్యాలు రాశారు .వాటిని
ఆయన రుమాళ్ల మీద అచ్చు వేయించి అందరికి పంచిపెట్టా డు ..ఆయన ప్రదర్శనలో
ముందువరుస రెండు కుర్చీలు అబ్బూరి దంపతులకు కేటాయించి భక్తి ప్రకటించేవాడు
..కలకత్తా లో డిగ్రీ పొ ంది కొంతకాలం శాంతి నికేతన్ లో గడిపి ఇంటికి వచ్చారు .
కొడవటి గంటి వెంకట సుబ్బయ్య  రాసిన పద్యాలను వరద ప్రసిద్ధ ఆంగ్ల కవి డబ్ల్యు హెచ్
ఆడెన్  కు చదివి వినిపించాడు అమెరికా  లో -
‘’ఈ అతి లోక మోహన మహీతల మందున తోడులేక పా-ధేయము లేక సిగ్గిలి మదీయ
మనోహర భావ పల్ల వ -చ్చాయలలోన వ్యర్ధపు విచారము తో నవవాప్త కామ్యముల్ -
రోయుచు భగ్నమాలికలు ప్రో వులు సేయుచు సంచరించెదన్ ‘’
 దుగ్గిరాల వారి పరిచయం తో అబ్బూరివారి జీవితం మారిపో యింది -రాజకీయ ప్రవేశం
జరిగి రచన  వెనకబడింది  దుగ్గిరాలకు యమునా కల్యాణి అంటే మహా ప్రా ణం

మళ్ళీ పుంజుకొని గజళ్ళను మొదటిసారిగా తెలుగులో రాశారు  భుజంగ ప్రయాతాన్ని


రగడ ను మధ్యాక్కరను విభిన్న ధో రణిలో ప్రయోగించారు . ఇన్ని చేసినా అక్కిరాజు
ఉమాకాంతం ‘’నేటికాలపు కవిత్వం ‘’లో అబ్బూరిని ముట్టు కోలేదు .అలా ఎందుకు చేశారు
అని గంటి సూర్యనారాయణ గారు అడిగితె ‘’చక్కని భాషా అలంకార  జ్ఞా నం  కవన ప్రజ్ఞా
ఉండటం లోపాలు లేకపో వటం వలన వదిలేశాను ‘’అని ఉమాకాన్త మ్ ఉవాచ .
దుగ్గిరాలవారి చీరాల సత్యాగ్రహానికి అబ్బూరి కుడిభుజంగా నిలిచారు . దీనికి పిత్రా ర్జితం
అంతా ‘’కరారావుడి ‘’చేసేశారు ..చీరాల విఫలమైనతర్వాత మద్రా స్ వెళ్లి చందమామ అనే
బాలల పత్రిక కోసం ప్రయత్నించారు .దానికి ప్రమోదకుమార ఛటర్జీ గుర్రం మల్ల య్య
రహ్మాన్ చుగ్తా య్ వంటి ప్రసిద్ధ చిత్రకారులు చిత్రా లు వేసప
ి ంపారు . దానికోసం కొన్న
ఖరీదైన పేపరు ఆంద్ర పత్రికా ఫీసు లో చెదలుపెట్టి పనికిరాకుండా పో యింది .ముఖ చిత్రం
ఒక్కటే అచ్చయింది తర్వాత చక్రపాణి దాన్ని తెచ్చాడు .ఈ నాడు అనే పేరుతో దినపత్రిక
తేవటానికి కర్నూలు మిత్ర బృందం వారికి డిక్లరేషన్ తెప్పించారు అబ్బూరి  . తర్వాత అది
రామోజీ రావు కు దక్కింది .
‘’అసలు నేనెందుకు రాయాలి /’’అనే శీర్షిక పెట్టి ఎందరెందరితోనో రాయించారు అబ్బూరి.
  విశాఖలో ఆంద్ర విశ్వ విద్యాలయగ్రంథాలయాన్ని  ఒకే పుస్త కం ఒకే కుర్చీతో అబ్బూరి
ప్రా రంభించారు . జగన్నాధ పండితరాయలు ఢిల్లీ దర్బారులో లో ‘’లవంగీ దృగంగీ కరోతు
‘’అని చెబితే దుగ్గిరాల ‘’ఫరంగీ ఫరంగీ దృగంగీ కరోతు ‘’అని పేరడీ చేశారు . అబ్బూరి చివరి
రోజుల్లో ఢిల్లీ లో వరద ఇంట ఉన్నాడు .స్నానాల గదిలో జారిపడికాలు విరిగి మంచానికే
అతుక్కుపో యారు .పురాణం సుబ్రహ్మణ్య శర్మ వచ్చి ఆయన చాటువుకులన్నీ
చంకనేసుకు పో యాడు .పత్రికలో ప్రచురణకు .,ఎజ్రా పౌండ్ జైలు జీవితం పై పుస్త కాన్ని
,ఆల్డ స్ హాక్స్లీ భార్య లోరా రాసిన గ్రంధాన్ని చదివి వినిపించుకొనేవారు ..మంచం లో
ఉండగా అబ్బూరి చెప్పిన చివరి పద్యం -
‘’చచ్చి పో యి జీవి ఎచ్చటి కేగునో -ఏమి యగునో ఎవరికెరుకరాదు -ఎరుక లేని వార
లేమెమో చెప్పగా -విని తపించువారు వేనవేలు .

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం )

34-తర్క తీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి -మహారాష్ట ్ర సతారా జిల్లా ‘’వాయి ‘’గ్రా మం లో ప్రముఖ
సంస్కృత పాఠ శాల ఉన్నది .అక్కడ సంస్కృతం నేర్పటానికి తెలుగు దేశం నుండి
పండితులు వెళ్లి నేర్పారు .దాన్ని తీర్చి దిద్దినవాడు తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి . అబ్బూరి
కి మంచి మిత్రు డు . ఇద్ద రూ సంస్కృతం లోనే మాట్లా డుకునేవారు .ఆయనకు పిలక
ఉండేది . 1940 లో ఇద్ద రూ కలకత్తా వెళ్లి  ఒక రెస్టా రెంట్ లో విస్కీ కొడుతున్నారు
..జోషిగారిపిలక ,పండితవేషం విస్కీ తాగటం జనం విడ్డూ రంగా చూశారు .. అబ్బూరి
వెంటనే రెస్స్టారెంట్ యజమాని నుంచి కత్తెర తెచ్చి జోషీ పిలక కత్తి రించారు .అప్పుడాయన
‘’కామ్రేడ్ రామ కృష్ణా రావు ! ఈ దేశం లో ఏదీ బహిరంగం గా చెయ్యరాదు ‘’అన్నాడట ..
జోషీ గాంధీకి కూడా సన్నిహితుడు .  ఆయన పాండిత్యం లో బ్రహ్మదేవుడంతటివాడని
అంటారు . హరిజన దేవాలయ ప్రవేశం కోసం గాంధీ ఆయన్ను కాశీలో పండితులతో
తర్కించమని పంపారు .కాశీ పండితులు వ్యతిరేకించారు .రాయుడు శాస్త్రిగారు జోషీని
సమర్ధించగా పండితులు కిమిన్నాస్తి అయ్యారు .. హరిజన దేవాలయ ప్రవేశం యధా
విధిగా జరిగిపో యింది
35-దుగ్గిరాల గురించి మరిన్నీ విషయాలు -దుగ్గిరాల వారి ‘’రామదండు ‘’దుష్ట సమాసం
అన్నాడు రామ సుబ్బయ్య ..వెంటనే ‘’మీ పేరు లో ఏ సమాస 0  ఉంది ?అని
ఎదురుప్రశ్నించాడు ..రామదండు సభ్యులందరూ కాషాయ వేషం  తలపాగా రుద్రా క్షలు
,నుదుట కుంకుమ ధరించేవారు .బెజవాడ అఖిలభారత కాంగ్రెస్ సభకు రామదందే
వాలంటీర్లు .వేల  సంఖ్యలో ఉన్న వీరించి చూసి మహమ్మదాలీ ‘’రెడ్ ఆర్మ్ ‘’అన్నాడు
..దుగ్గిరాలవంటి మహా వక్త నభూతో అంటాడు వరద .చీరాలలో పురపాలక సంఘాన్ని
ఏర్పాటు చేయటానికి ప్రభుత్వ ప్రతినిధులువచ్చారు .సభ పెట్టా రు .పో గేసుకొచ్చిన జనం
పారిపో కుండా ప్రా ంగణం చుట్టూ కంచెవేసి పో లీసు పహారా పెట్టా రు ..సంగతి తెలిసిన
దుగ్గిరాల ప్రా ంగణం ప్రక్కనే ఉన్న తాటి తోపు లోకి వెళ్లి తాటి చెట్లను సంబో ధిస్తూ
ఉపన్యాసం మొదలు పెట్టా రు .ఇంకేముంది చెవిన పడిన జనం క 0 చె దూకి తాటితోపు కు
పరుగులు తీశారు.  అవాక్కయింది బ్రిటిష్ ప్రభుత్వం .’’నర చరితల
్ర ో జరగని గొప్ప విశేషం
‘’అన్నాడు దీన్ని కట్ట మంచి  .
 గాంధీతో అభిప్రా యం భేదాలున్న గోపాల కృష్ణ య్యగారు ‘’మన ఇతిహాసం లో సత్యాగ్రహ
సాధనాన్ని మొదట ప్రయోగించినవాడు ప్రహ్లా దుడు .తండ్రి హిరణ్యకశిపుడు ఎంత బాధ
హింసా పెట్టినా కొంచెం కూడా చలించలేదు .అహింసాత్మకంగా సత్యాగ్రహం చేసిన ప్రహ్లా దుని
లక్ష్యం ఎలా ఫలించింది ?ప్రపంచం లోనే కనీ వినీ ఎరుగని హింసా స్వరూపం తో
నృసింహావతారము ప్రత్యక్షమైంది .కనుక అహింసను మనం ఆరాధిస్తే హింస ప్రత్యక్షం కాక
మానదు ‘’అన్నారు ..గాంధీ గారికి ఈ వార్త చేరి మైండ్ బ్లా కై ‘’దుగ్గిరాలను ఇలా ఇకనుంచి
అహింసా సిద్ధా ంతం పై మాట్లా డవద్దు ‘’అని చెప్పమని కొండా వెంకటప్పయ్య గారికి జాబు
రాశాడు .
గోపాల కృష్ణ య్యగారు శ్రా వ్యమైన కంఠం తో పాడేవారు .ప్రతి బహిరంగ సభలో సాయంత్రం
‘’సాయంకాలే  వనాంతే’’అనే శ్రీ కృష్ణ కర్ణా మృతం లోని శ్లో కం పాడేవారు ..ప్రేక్షకులు
ముగ్ధు లు వశ్యులు అయ్యేవారు .ఆతర్వాత ఆయన ఏది చెప్పినా వేదవాక్యంగా విని
అనుసరించేవారు .అంతటి జన వశీకరణ శక్తి ఆయనది . ఆయన పాట పాడే తీరును
మహానటులు శ్రీ అద్ద ంకి  శ్రీరామ మూర్తిగారు అనుకరించారు బాగా ..మంచి
హాస్యప్రియులైన దుగ్గిరాల ఛలోక్తు లు నిలయం నవ్యకవులను ‘’కొత్తి మేర కవులు
‘’అనేవారు .ఆశువుగా హాస్యంగా పద్యాలు చెప్పేవారు .ఆయన ప్రభావం పడని
నవ్యకవులు లేరు ..ఆయన సన్నిహితులు భట్టిప్రో లు సూర్య ప్రకాశరావు .రావు గారితో
పద్యాలు  చెప్పించాలని  ఎందరు ప్రయత్నించినా కుదర్లేదు ..ఒక రోజు అబ్బూరి ని
రెచ్చగొడితే గోపాలకృష్ణ య్య గారిపై ఆశువుగా ‘’
ఉపమాపై పెసరట్టు పై ఇడి లిపై  హుమ్మంచు చూపించు నీ-జపసంబద్ధ పరాక్రమ క్రమ
కటాక్ష శ్రేణి మన్నించి శు -భ్రపు జిల్లే బీ ,పకోడీ  లడ్వ గయిరాపై కొంత రానిమ్ముశ్రీ -
చపలా0 గ సితాంగ నా హృదయ పాశా పూజ్య వస్తు ప్రియా ‘’అని చెప్పారు ..గిలగిలా
లాడిపో యిన రావు గారు . నేనూ చెబుతా కాసుకోండి అని -
‘’కొండ వెంకటప్ప మొండుపన్యాసంబు -సీతారామ శాస్త్రి జ్యోతిషంబు -అడివి బాపిరాజు
అడివి కవిత్వంబు -ఎరగనట్టు ఆంద్ర ఎదవ ఎవడు ‘’అని చదివారు . వరదను గోపాల
ఎత్తు కొని ఆడించారు చిన్నప్పుడు . అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్ ఫర్డ్
.ఆయనకు డిప్యూటీ కలెక్టర్ గా అబ్బూరి మేనమామ రావు సాహెబు వడ్ల మూడి
బ్రహ్మయ్య పంతులు ఉండేవాడు .అందుకని మేనల్లు డు అబ్బూరిని అరెస్ట్ కాకుండా
కాపాడేవాడు .అబ్బూరి ఎన్నిప్రయత్నాలు చేసన
ి ా అరెస్ట్ కాలేదు .జలియన్ వాలాబాగ్
ఉదంతాన్ని బుర్రకధగా రాసి ప్రచురించారు .అచ్చు వేసన
ి వాడిని అరెస్ట్ చేసి అబ్బూరి
జోలికి రాలేదు .. తనను ఎందుకు అరెస్ట్ చేయటం లేదో అబ్బూ రికి అర్ధమయ్యేదికాదు .
35 ఏళ్ల తర్వాత రూథర్ ఫో ర్డ్ మద్రా సులో గవర్నర్ సలహాదారుగా ఉండేవాడు ..ఆయన
ఈయన్ను గుర్తు పట్టి చీరాల వ్యవహారాలూ చెబుతూ అరెస్ట్ చేయకపో వటానికి కారణం
చెప్పేదాకా అబ్బూరి ఆ రహస్యం తెలియదు అన్నాడు వరద .తాను  జైలుకు పో లేక
పో తున్నానే అని తెగ మధానపడేవారు అబ్బూరి .
గోపాలకృష్ణ య్య గారి మరణంపై బసవరాజు అప్పారావు చిరస్మరణీయ గీతాలు రాశారు -
‘’కాలక్రమము గతి గడచి తెనుంగు భావి భాగ్యమెల్ల పండిన వెనుక -ఆనాటి
కెవరైననడుగగా పో రు -గోపాలకృష్ణు డే గోష్ఠి వాడంచు-భాగ్య వశమ్ము న భావికాలాన
అమృత తుల్యమ్ములు నతి   భావ భరిత -ములు నైన నా గీతములు వినినంత గోపాల
కృష్ణు ని గొప్ప దీపించు ‘’
దటీజ్ దుగ్గిరాల గోపాలకృష్ణ య్య .
దుగ్గిరాలవారి ‘’రామనగరం ‘’లో కులాలు లేవు అందరిదీ ఒకటే కులం ‘’నాన్ బ్రా హ్మిన్ కు
అర్ధం లేదు ‘’అన్నారు .జాగర్ల మూడి కుప్పుస్వామి జస్టిస్ పార్టీ నాయకుడు దుగ్గిరాల
అవసాన దశలో వచ్చి చూశాడు .రామనగరులో పూరిపాకలో చిక్కి శల్యావశిస్ట ం గా  పడి
ఉన్నారు చౌదరిని పలకరించటానికి లేవ బో యారు .సహాయం చేస్తా నన్నాడాయన
లేవటానికి .. నవ్వుతూ ‘’నడుం లో నాన్ బ్రా హ్మినోయ్ ‘’అని చమత్కరించారు .ఆయన
ఆపుకోలేక పగలబడి నవ్వాడు . అప్పటికి నాలుగు రోజులనుంచి నడుం నెప్పితో బాధ
పడుతున్నారు దుగ్గిరాల . వెళ్లి పో తుంటే ‘’రామార్పణం ‘’అన్నారు .వాళ్ళు వెళ్ళాక
అవుటపల్లి నారాయణ రావు తో ‘’ఒరే  శ్రీరామ చంద్రు డు చిత్తు  కాగితం పంపించారురా
.కానీ ఆ దూతకు తగిన ఆతిధ్యం ఇవ్వలేక పో ఇందిరా ఈ ఘటం ‘’అన్నారు గోపాల .ఆ
చిత్తు కాగితం వంద రూపాయల నోటు  
36- కొండా వెంకటప్పయ్య -అంతః కక్షలకు దూరంగా ఉండేవారు .పెద్దమనిషి తరహా .
సాధువుగా మాట్లా డినా కోపం విసుగూ ఎక్కువ .అణ చు కోలేక పో తున్నానని బాధ
పడేవారుకూడా  దుగ్గిరాల కొండా పై ‘’కొండెం కటప్పయ్య కొండంత కోపాన -చిర్రు బుర్రు
మనుచు చిందులేసే ‘’అని అందరికీ తెలిసేట్లు పద్యం లో శాశ్వతం చేశారు .అతి నిరాడంబర
జీవి సుఖాలకు అతి దూరం గాంధీ కి అత్యంత సన్నిహితుడు . అందుకే ఆయనకు ఒక
ప్రత్యేక హో దా ఏర్పడేది ..లక్నో కాంగ్రెస్ కు వెళ్లి స్నానం చేద్దా మనుకొంటే వేడినీళ్లు పెట్టిస్తా ం
అంటే ‘’మేమంత నాజూకు వాళ్ళం కాదు .మహాత్ముని అనుచరులం .మాకు వేన్నీళ్ళ భోగం
అనవసరం ‘’అని చెప్పినా వినకుండా చన్నీటి స్నానం చేసి స్నానాల గదిలో కొయ్యబారి
పో యారు . చాలాసేపటి కానీ ఎవరూ గుర్తించలేదు.  అప్పుడు హాస్పిటలూ ట్రీట్ మెంట్
జరిగింది .దీనితో ‘’గాంధీకి మనోవాక్కాయ కర్మల సన్నిహితుడిని అనే అహంభావం
పో యింది ‘’అన్నారు .’’యవ్వనం లో నాటకాలు వేసి ఒప్పించాను మెప్పించాను
నమ్మించాను కానీ ఇప్పటి నాటకం లో పాత్ర రక్తి కట్ట లేదు ‘’అని వ్యధ చెందారు .
37-చిత్ర నళీయం -యడవల్లి సూర్యనారాయణ నలుని పాత్ర బాగా పో షించేవాడు
ఉప్పులూరి సంజీవరావు దమయంతి వేషం కట్టేవాడు అల్ల ం మస్తా న్ అనే వస్తా దు
బాహుకుడిగా వచ్చి పెద్ద సైజు కట్టెల్ని తొడమీద పెట్టి  తేలికగా  విరిచి పారేసేవాడట
.నలుడు బాహుకుడుగా మారితే చిక్కి శల్యం అవ్వాలికాని ఇంతబలం ఎక్కడిది అని
ప్రేక్షకులు చెవులు కొరుక్కునేవారట .యడవల్లి నలునిపాత్రపై అబ్బూరి -
‘’యడవల్లి సూర్యనారాయణ -చెడ దొ బ్బెను నలుని పార్టు ఛీ !ఏ ముండా -కొడుకిచ్చే
వీనికిం ,బలి -చెడుగుడు నాట్యమ్ము కొరకు చీనాంబరరముల్ ‘’అని  చెడ  తిట్టా రట -
 
వరద లో తేలి (రి )న తేట ఊట ఇంతటితో సమాప్త ం

ఈ 7 వ ఎపిసో డ్ కు ఆధారం ‘’వరదకాలం ‘’ మిగిలిన 6 ఎపిసో డ్ లకు ‘’కవన కుతూహలం


‘’ఆధారం అని మరోక్క్కమాఱు వినయంగా తెలియ జేస్తు న్నాను .
ఇందులో చాలామంది చాలామందికి తెలిసే ఉంటారు .కానీ లోతులు తెలిసిఉండవు నేను
తెలుసుకొని ఆనందించి మీరూ అనుభూతికి లోనవుతారని రాశాను . నేనద
ే ో ఇది
చదివానని మీరు చదవలేదని చెప్పటానికి కాదు మహా  మహుల  సంస్మరణం
శ్రేయోదాయకం అని నమ్మి రాశాను

  కార్టూ నిస్ట్ జయదేవ్  స్వీయ చరిత్ర

‘’గ్లా చ్చు మీచ్చ్యూ ‘’-1

          పది రోజుల క్రితం ఉయ్యూరు లైబర


్ర ీకి వెళ్ళినప్పుడు ఈ పుస్త కం నన్ను
ఆకర్షించింది తీసుకొచ్చి దాదాపు నాన్ స్టా ప్ గా చది వేశాను .’’గ్లా డ్ టు మీట్ యు ‘’కు
కార్టూ నిస్ట్ పేరే పై శీర్షిక .దాన్ని తన’’ పర్సనల్ స్టో రీస్ ‘’అని ప్రముఖ కార్టూ నిస్ట్ జయ దేవ్
చెప్పుకొన్నాడు .జయదేవ్ కార్టూ న్ల గురించి తెలియని వారు లేరు .కాని అతను ఒక
జువాలజీ లెక్చరర్ అని  ప్రొ ఫెసర్ స్థా యికి ఎదిగాడని ,ఎన్నో పరిశోధనలు చేశాడని నాకు
మాత్రం తెలియదు .ఈ పుస్త కం లో అన్నీ విడమర్చి చక్కగా చెప్పాడు .మాల తీ చందూర్
అన్నట్లు మద్రా స్ మౌంట్ రోడ్డు ,మైలాపూరు ,బీచి ,టి నగర్ ,కోడంబాక్కం ,తాను
నివశించిన పాత చాకలి పేట అన్నిటిని ‘’ఇమ్మోర్త లైజ్ ‘’చేశాడు .తన బంధు గణాన్ని వారి
సహ్రు దయతను ,చదువు చెప్పిన ప్రతి ‘’అయ్య వారిని ‘’స్నేహితులను ,శిష్యులను ,తన
తో పని చేసిన కొలీగ్స్ ను ,ప్రొ ఫెసర్ల ను ,తానూ చూసిన సినిమా షూటింగులను
,కార్టూ నిస్టూ లతో పరిచయాలను ,విదేశీ కార్టూ నిస్టు లతో కలిసి పని చేయటం బాపూ
,రమణ ల తో  కలిసి యానిమేషన్ చేయటం ,వంశీ తో పరిచయం ,పులికాట్ సరస్సు
అందాలు, వాటిలో జీవ వైవిధ్యం, తన రిసెర్చ్ విధానం ,ఆ నాటి చిరు తిళ్ళు, తెలుగు
సినిమాలకు నేల టికెట్టు కు వెళ్ళిన తీరు ,కామన్ వెల్త్  క్రికెట్ పై పడ్డ మోజు ,విశ్వనాధ
,గొల్ల పూడి ,ధారా ,సూరిబాబు ల తో పరిచయం ,మద్రా స్ లో పుట్టినప్పటి నుంచి
ఉంటున్నా ,తనకు ‘’అరవ తెలుగు ‘’అబ్బకుండా స్వచ్చమైన ‘’కృష్ణా జిల్లా తెలుగు ‘’
అలవడిన విధానం ,చెన్నై లో జరిగిన వేడుకలు ,సంబరాలు ,బీచ్ షికార్లు ,విదేశీ యానం
అన్నిటిని అక్షర బద్ధ ం చేశాడు ఈ కార్టూ న్ శిల్పి .పుస్త కం ఖరీదు రెండు వందల
యాభైరూపాయలు . ,పేజీలు  400.కొని చదివే వారికి ప్రతి పైసా సార్ధక మైనట్లే .ప్రతి పేజీ
అనుభూతిని  నింపేదే.ప్రతి పేజీ లో పైనా ,ప్రక్కనా ఆయన కార్టూ న్లు గిలిగింతలు పెట్టి,
పుస్త కం విలువ ను మరీ పెంచాయి .నాలుగేళ్ల క్రితమే అచ్చు అయిన ఈ పుస్త కం ఇప్పుడు
నా కంట పడింది. చదవటం ప్రా రంభించిన రోజు నుంచి అయిపో యే దాకా  చదివాను .ఈ
మధ్య నన్ను అలా చదివించిన పుస్త కం లేదు .దాదాపు అరవై ఏళ్ళ కిందటి  చెన్నై
సంగతులు ,ఆయన తండ్రి ఉద్యోగం తో బాటు ఆంద్ర దేశం అంతా తిరిగి చూసిన విషయాలు
‘’ఒక ఇతిహాసం ‘’అని పించింది .ముళ్ళ పూడి వారి ‘’కోతి- కొమ్మచ్చి’’ లా విజయ వంత
మైన కదా కధనం ఇది .చదివిన వారందరూ తప్పకుండా ‘’గ్లా చ్చ్యు రీడ్ యు జయదేవ్
‘’అంటారు .సందేహం లేదు .జయదేవ్ సంతకమూ మంచి ఎట్రా క్షన్ గా ఉంటుంది అన్న
సంగతి తెలిసిందే . ఇందులో మనం అందరం తెలుసు కోవలసిన విషయాలున్నాయి
.వాటిని కొంత నా  మాటలతో, కొంత జయదేవుని మాటల లోను తెలియ జేస్తా ను .
     చిన్నతనం లో కోతి  కొమ్మచ్చి ఆట ఆడి చెయ్యి విరక్కొట్టు కున్నాడు జయదేవ్
.పుత్తూ రు కట్టు తో సాఫు అయింది .తెలుగు కార్టూ నిస్టూ లంతా బాపు ను అనుకరించారని
,తానూ అనుకరించానని తర్వాత తన ధో రణి లో వేశానని చెప్పాడు .జయదేవ్ గీసన
ి
జాతీయ పర్యావరణ దినోత్సవ కార్టూ న్ కు మొదటి బహుమతి వచ్చింది .ఆంద్రసచిత్ర వార
పత్రిక లో పని చేసి శంభు ప్రసాద్ గారి పాదాలు తాకి నమస్కరించి పులకించాడు
.తొమ్మిదో తరగతి చదివే టప్పుడు ఇంగ్లిష్ పో యిట్రీ లో వర్డ్స్ వర్త్ రాసిన ‘’ఫిడేలిటి’’కవిత
లో ప్రకృతి వర్ణన చదివి పులకించి దానికి తగినట్లు బొ మ్మ గీశాడు .లోయ లో
ప్రతిధ్వనులు విని పిస్తా యి అని చేసిన కవి వర్ణన కు అనుగుణం గా ఒక గుహను చిత్రించి
,దానికి ఎదురుగా కాకి బొ మ్మ వేసి ,అది అరిస్తే ప్రతిధ్వనించే తీరు ను బొ మ్మలో
వలయాలు  అలలు గా గీసి స్కూల్ మేగజైన్ లో ప్రచురించాడు  .అందరూ
అభినందించారు ఈ బాల చిత్రకారుని ప్రతిభ కు .

   సెలవలకు  బెజ వాడ వచ్చినప్పుడు తమ్ముడితో కలిసి అట్ట ముక్క లతో కార్లూ
,లారీలు చేశాడు .చక్రా లుగా ఇంజెక్షన్ బాటిల్స్ ,రబ్బరు మూతలు వాడాడు .సినిమా
ప్రొ జెక్టర్ కూడా ఇమ్ప్రోవైజేషన్ పద్ధ తిలో తయారు చేసి అందరి మెప్పును పొ ందాడు .స్వాతి
బలరాం మద్రా స్ వచ్చినప్పుడల్లా జయదేవ్ ను కలిసే వాడట .’’కార్టూ నిస్టు బాగా
ఆలోచించే కార్టూ న్ గీయాలి ‘’అని జయదేవ్ అభిప్రా యం .చూసిన వారినీ ఆలోచింప
జేయాలి .సైన్స్ టు డే లో జయదేవ్ కార్టూ న్లు పడ్డా యి .2000 లో అమెరికా వెళ్ళినప్పుడు
తన కార్టూ న్ల ను అక్కడి పత్రికలకు పంపినా ఎవరూ వేసుకోలేదని ,అది అమెరికా వారి
పాలసి అని చెప్పాడు నిజాయితీగా .తెలుగు కార్టూ నిస్ట్ శ్రీనివాస్ అమెరికా లోని డల్లా స్ లో
సెటల
ి య్యాడని చెప్పాడు .అతను అమెరికా పౌరుడై ,వాల్ స్ట్రీట్ జర్నల్స్ లో కార్టూ న్లు వేసి
మంచి పేరు పొ ందాడని చెప్పాడు .జర్మన్ పత్రిక లో తను వేసిన w.t.o పడిందట
.జెకోస్లో వేకియా పత్రిక లో ఫుల్ పేజీ లో జయ దేవ్ కార్టూ న్లు వేశారు .బల్గేరియా లోను
పేరు  పొ ందాడు .

                బెల్జి యం ‘’Knokke-Heist’’కార్టూ న్ ఎక్సి బిషన్ లో పది ఏళ్ళు జయదేవ్


కార్టూ న్లు ప్రదర్శింప బడ్డా యి .వాళ్ళ కేటలాగు లోనూ ఇతని పేరు చేరింది .గుర్తింపు
వచ్చింది .అందు వల్ల 25 వ అ అంతర్జా తీయ కార్టూ న్ పో టీకి జూరీ మెంబర్ గా నియమించి
గౌరవించారు .హైదరాబాద్ లో జరిగిన ‘’వరల్డ్ హ్యూమర్ కాన్ఫ రెన్స్ ‘’లో పాల్గొ ని
బల్గేరియా నుంచి వచ్చిన  ‘’హౌస్ ఆఫ్ హ్యూమర్ అండ్ సటైర్ ‘’ప్రతినిధులను కలిసే
భాగ్యం కలిగిందని గర్వం గా చెప్పుకొన్నాడు. వాళ్ళనుండి ‘’APPROpOs’’పత్రిక
సంపాదించానని అందులో ప్రపంచ కార్టూ నిస్టు ల కార్టూ న్లు ప్రచురిస్తా రని జయ దేవ్
చెప్పాడు .ప్రముఖ కార్టూ నిస్ట్ చంద్ర కార్టూ న్ లలో కమ్యూనిస్టు భావాలు ఉంటా యన్నాడు
.జయదేవ్ హైదరాబాద్ లో ‘’హార్ట్ యానిమేషన్ ఎకాడమి ‘’కి ప్రిన్సిపాల్ గా పని చేశాడు
.కార్టూ నిస్టు కుటుంబాలు కలిసి నప్పుడల్లా సందడే సందడి అంటాడు జయ .

            గోపాల్ అనే తెలుగు లెక్చరర్ జయదేవ్ కాలేజి లో నే పని చేస్తు న్నాడు .ఇద్ద రూ
ఫిలిం సెన్సారుబో ర్డు సభ్యులుగా ఆరేళ్ళు పని చేశారు . ఆద్వాని గారు ఇన్ఫర్మేషన్ అండ్
బ్రా డ్ కాస్టింగ్ మినిస్ట ర్ గా పని చేసినప్పుడు ,జయదేవ్ ఆయన్ను కలిసి పరిచయం
చేసుకొన్నప్పుడు ‘’సెన్సారు బో ర్డు లో ఒక కార్టూ నిస్ట్ ఉండటం నాకు సంతోషం గా ఉంది
‘’అని మెచ్చుకున్నారట .నిర్మాత నాగి రెడ్డి గారితో,దర్శక నిర్మాత ఎల్ వి ప్రసాద్ గారాల తో
కూచుని సినిమాలు చూసి జడ్జి చేయటం మరచి పో లేని అనుభవం అంటాడు .ప్రసాద్ గారి
‘’మేరె ఘర్ మేరె బచ్చే ‘’సినిమాకి టైటిల్సు యానిమేషన్ జయ దేవ్ చేశాడు ఇందులో
స్మితా పాటిల్ రాజ బబ్బార్ నటించారు .వీరు భార్యా భర్త లు అన్న సంగతి అందరికి
తెలుసు నను కొంటాను .దర్శకుడు విజయా బాపినీడు ‘’విజయ ‘’సినిమా మాస పత్రిక
నడిపే వారు  .అందులో పదహారు పేజీల ‘’హాస్యాను బంధం ‘’అంతా జయదేవ్ చేతుల
మీదే జరిగేది .చదివిన ప్రతి వారూ ఈ హాస్యాను బంధాన్ని జాగ్రత్తగా వేరు చేసి దాచుకొనే
వారట .దీన్ని చూసిన ప్రసాద్ గారు యాని మేషన్ నేర్చుకొనే కోరిక తనకు ఉన్నదని
తెలుసుకొని బొ ంబాయి లో రామ్మోహన్ దగ్గ ర నేర్చుకోమని పంపారట .బాపుడైరేక్ట్ చేసిన
‘’కలియుగ రావణా సురుడు ‘’సినిమాకి A సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బో ర్డు లో
రామలక్ష్మీ ఆరుద్ర  పట్టు బడితే, జయదేవ్ నంద గోపాల్, గోపాల్ మెంబర్లు గా అక్కర్లేదని
అడ్డు తగిలారు .చివరికి రామ లక్ష్మి మాటే నెగ్గి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా దెబ్బతింది
అని చెప్పాడు జయ దేవ్ .ఆ సినిమాలో యవ్వనోద్రేకం కలిగించే సీన్లు లేనే లేవని
రామాయణ కద ను మరో కోణం లో బాపు చిత్రించాడని ,రావు గోపాల రావు రావణుడిని
గుర్తు కు తెస్తా డని ,శారద ను చెర బడతాడని ఇంతకూ మించి అభ్యంతర కర మైన సీన్లు
లేవని తాము వాదించినా రామ లక్ష్మి లేడీ మెంబర్ కనుక ఆమె మాటకే విలువ నిచ్చి ఎ
సర్టిఫికట్
ే ఇచ్చి బాపును నట్టేట ముంచారని బాధ పడ్డా డు జయదేవ్ .

               త్యాగ రాజ కాలేజికి విశ్వ నాద వచ్చాడు .అద్భుతం గా మాట్లా డాడు అక్కడి
ప్రముఖులందరూ విశ్వ నాద కు శాలువాలు కప్పి సత్క రించారు .వాటిని గోపాల్ మడత
పెట్టి జాగ్రత్త చేస్తు ంటే విశ్వ నాద కొంటెగా ‘’జాగ్రత్త చేయండి మా ఆవిడా వడియాలు
పెట్టు కోవ టానికి బాగా ఉపయోగ పడతాయి ‘’అన్నాడట .వెంటనే గోపాల్ ‘’ఇక్కడి వాళ్ళు
ఏంతో ఆత్మీయం గా మీకు ఇచ్చిన ప్రత్యెక శాలువలు ఇవి .వీటి మీద వడియాలు పెట్టి
డైరెక్టు గా నోట్లో వేసు కోవచ్చు ‘’అని చమత్కరిస్తే విశ్వనాధ తో బాటు అందరూ పగల బడి
నవ్వారని జయ దేవ్ గుర్తు చేసుకొన్నాడు .తన ప్రసంగం లో విశ్వనాధ తెలుగు కవుల
చమత్కారాన్ని వర్ణిస్తూ ‘’కవిత్వం అంటే సినిమా పాటలు రాసేంత సులభం కాదు ఆరుద్ర
గారూ ‘’అని ముందు వరుస లో కూర్చున్న ఆరుద్ర ను ఉద్దేశించి అన్నాడు .ఆయన ఒక్క
సారిలేచి నుంచొని ‘’అవును ‘’అన్నట్లు గా తల ఊపి కూర్చున్నాడు .మళ్ళీ విశ్వనాధ
‘’చూశారా సినిమా కవులు లేస్తా రు, కూచుంటారు తప్ప వాళ్ల కు మాటలు రావు ‘’అని
చమత్కరిస్తే సభ నవ్వులతో మారు మోగిందని జయ దేవ్ ఉవాచ .

               
 కార్టూ నిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లా చ్చ్యు మీచ్యూ ‘’-2

    భక్త కన్నప్ప షూటింగులో బాపు గారు సీన్ తీస్తు ంటే జయదేవ్ మరో కార్టూ నిస్ట్ సత్య
మూర్తి చూస్తు న్నారు .అందులో పూజారి కి జందెం లేక పో వటం బాపు గమనించ లేదు
.వీళ్ళు చూసి గోనుక్కున్తు ంటే బాపు వచ్చి విషయం తెలుసుకొని షూటింగ్ చేసింది తీసేసి
జందెం వేసి మళ్ళీ తీశారట .రాజీ పడనీ తత్త ్వం బాపు అని దీన్ని బట్టి అర్ధమవుతుంది
.ఆయన అబ్సర్వేషన్ మహా గొప్పది అంటాడు జయదేవ్ .ఒకసారి చిరంజీవిని ‘’జాకీ చాన్
రజనీ కాంత్ మీకూ చిన్నపిల్లల ఫాన్లు లక్షల్లో ఉండటానికి కారణం ఏమిటి ‘’/అని అడిగత
ి ే
‘’హీరో కళ్ళల్లో    అమాయకత్వం కనీ పిస్తే పిల్లలు విపరీతం గా అభిమానిస్తా రు ‘’అని
చెప్పాడట అది ముమ్మాటికి నిజం అన్నాడు జయదేవ్ .వంశ వృక్షం షూటింగ్ లో అనిల్
కపూర్ కి తెలుగు పలకటం రాక పొ తే వీరి స్నేహితుడు గోపాల్ నేర్పి నానా తంటాలు పడి
పలికిం చాడట .శశి ధర్  అనే కార్టూ నిస్టు తనకు బాపు బొ మ్మ లాంటి అమ్మాయి ని పెళ్లి
చేసుకోవాలని ఉందని బాపు ,వీరి సమక్షం లో అంటే బాపు ‘’నన్నే పెళ్లి చేసుకో అయితే
‘’అన్నాడట .

         బాపు ఇంట్లో ప్రఖ్యాత గజల్ గాయకుడు మొహిదీ హసన్ చిత్రం ఫ్రేం కట్ట బడి
ఉంటుంది .ఆయన గజల్స్ అంటే బాపు కు ప్రా ణం ట .ఒక సారి మద్రా స్ లో ఆయన కచేరికి
జయదేవ్ బృందం బాపు ఇచ్చిన పది వంద రూపాయల టికెట్ తో వెళ్లి విన్నారు .రెండు
గంటలు పాడినా మెహద
ి ీ గారు అలిసి పో లేదట .బాపు ఇచ్చిన పది టికట
ె ్ల డబ్బు బాపుకు
ఇచ్చారు వీరిద్దరి టికెట్లు తప్ప ఎవరూ వీరి దగ్గ ర కోన లేదన్నది కొస మెరుపు .’’రైలు బండి
తేలు కొండి’’ లాగా ఉంటుందని చమత్కరించాడు జయ .’’తేలు కొండి,దొ ర బండి, రైలు
బండి ‘’అని చిన్నప్పుడు పాడే వారట .

   హైదరా బాద్ లో జరిగన


ి వరల్ద్ హ్యూమర్ కాన్ఫ రెన్స్ లో మారియా మిరండా ,విన్స్
అనే ప్రముఖ కార్టూ నిస్టు లు వచ్చారట .అప్పుడు సంతకాలు మీద కార్టూ న్ ఎలా గీయ
వచ్చో జయదేవ్ గీసి చూపి అందర్నీ ఆశ్చర్య పరచాడు .జయదేవ్ స్వాతి బలరాం ప్రేరణ తో
ఆ పత్రికలో ‘’సంతకాలతో సరదా చిత్రా లు ‘’గీసి కొన్ని వందల మంది సంతకాలకు చిత్రా లు
గీసి ప్రతిభ చాటుకున్నాడు .శంకు అనే కార్టూ నిస్ట్ జయదేవ్ కు మంచి మిత్రు డు .శంకు
ప్రో ద్బలం తోనే బాపు ‘’మిస్ట ర్ పెళ్ళాం ‘’సినిమా తీశాదట .అమరా వతి కధలు ను డైరెక్ట్
చేసి శంకు మంచి పేరు పొ ందాడు .తృప్తి ఆనే  కధలో జయదేవ్ కూడా నటించాడట .శంకు
చాలా తాపీ గా ఉండే మనిషి అంటాడు జయ .చిన్నప్పుడు తాటికాయ లతో తానూ
చిన్నప్పుడు తోపుడు బండి తయారు చేసి ఆడటం ‘’ట్రెడ్లింగ్ ఏ హూప్ప్ ‘’ను గుర్తు కు
తెస్తు న్ద న్నాడు .

   బాబు అనే కార్టూ నిస్ట్ ‘’వెంకన్నాస్ కోల్డ్ ‘’అనే బొ మ్మల కదా ఆంద్ర పత్రిక వీక్లీ లో
అద్భుత విజయం సాధించిందని గుర్తు చేసుకొన్నాడు .కొండప్ప నాయుడు అనే కుర్రా డు
ఇంగ్లీష్ నేర్పమని వస్తే అతనికి ఏ బి సి డీ లేరావని తెలిసి ఇంకో మేస్టా రి దగ్గ రకు పంపి
నేర్పించి తర్వాత తానూ నేర్పానని అతను క్రమం గా ఎదిగి లా చదివి హైదరా బాద్ చేరి
కృష్ణ మోహన్ గా  పేరు మార్చుకొని తెలుగు దేశం పార్టీకి జుడీషియరీ హో దాలో సలహా
దారై అన్న గారి అభిమానం పొ ంది ఏంతో ఎదిగి పో యాడని సంబర పడ్డా డు దేవ్ .కృష్ణ
మోహన్ విజయానికి కారణం ‘’రహస్యాన్ని రాహస్యం గా ఉంచటం ‘’అని కష్ట పడితే ఫలితం
వెంట పడుతుందని జయ అంటాడు కృష్ణ మోహన్ ను చూస్తె గర్వ కారణం గా ఉంటుందని
చెప్పాడు .దర్శకుడు రవి రాజా పిని శెట్టి జయ దేవ్ శిష్యుడే ట.రంగుల తీపి మిథాయి
దానితో సైకిలు, తేలు గడియారం చేసితినిపించే అతన్ని గురించి గుర్తు తెచ్చుకొన్నాడు
.కర్రపుల్ల కు ఐస్ కరీం అంటించి ఇంటింటికీ తిరిగే సేను కుల్ఫీ ఐసు వచ్చిన తర్వాతా
తెరమరుగైన విధం వర్ణించాడు .వెలగ పండు గుజ్జు లో బెల్లం కలిపి తింటే మహా రంజు గా
ఉంటుందన్నాడు .మనం అందరం చిన్నప్పుడు తినే ఉన్నాం .వారానికో సారి ఒళ్ల ంతా
నూనె పట్టించి కుంకుడు రసంతో తలంటి స్నానం నెల రోజుల కోసారి విరోచనాల మందు
లేక సునాముఖి చారు తాగాటమూ జయదేవ్ కు గుర్తు ంది .

   వాళ్ళ చాకలి పేట లో కాలేజి పెట్టటానికి ఒక పెద్ద హుండీ ఏర్పాటు చేసి దాని లో
అందరూ డబ్బులు వేసట
ే ్లు చేసి ఆ డబ్బుతో కాలేజి ని నిర్మించిన రామ సామి శెట్టి గారిని
కృతజ్ఞ తలు చెప్పుకొన్నాడు .ఇండియన్ ఇంకు తో వేసిన మొదటి బొ మ్మ ను జయ మర్చి
పో లేదు .కూతురికి మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షకు తర్ఫీదు నిచ్చాడు. ఆమె చదివి డాక్టర్
అయిన్ది కొద్ది  మంది స్టూ డెంట్ లకు ట్యూషన్ చెప్పి ఏం బి బి ఎస్ పాస్ చేయించాడు
.వారితో బాటూ తానూ పి హెచ్ డి .పాస్ అయ్యానని చెప్పుకొన్నాడు .ఒక సారి కొడుకు ను
కాలేజీ లో చేర్చటానికి సుందర రావు అనే ఆయన వచ్చాడట .ప్రిన్సిపాల్ ‘’ఈజ్ హి
యువర్ వోన్ సన్ ? ‘’ అనిఆ యన్ను అడిగితె ‘’మై వైఫ్ సేస్ సో ‘’అన్నాడట సుందరరావు
అంతే  మారు మాట్లా డకుండా సీటచ
ి ్చాడు ప్రిన్సిపాల్ .ఈ ఉదంతం అందరికి తెలిసి పగల
బడి నవ్వు కొన్నారట .

  జయదేవ్ ‘’జగ్గు మగ్గు పెగ్గు ‘’ అనే బొ మ్మలకార్టూ న్ కదా సీరయ


ి ల్ గా వేశాడు .ఆ
రోజుల్లో మద్రా స్ లో తెలుగు సినిమా టికట
ె ్టు ‘’నాలుగుముక్కాలణా ‘’ఉండేది అంటే కాని
తక్కువ అయిదు అణాలు .దాచుకోన్నవో లేక మామ్మ కొంగు నుండి తెలీకుండా
దో చుకోన్నవో లేక  బంధువులు ఇంటికి వస్తే ఇచ్చిన డబ్బులతోనో సినిమా చూసే వాడు
.ఇది మనకూ అనుభవమైనదే ,జయదేవ్ గుర్తు చేసుకొన్న ఇంకో విషయం కూడా ఉంది
.అదే ‘’చింత పండు కాండీ ‘’కొబ్బరి పుల్ల చివర చింతపండు బెల్లం ఉప్పు కలిపి ఉండగా
చేసి గట్టిగా నొక్కితే వచ్చేదే ‘’చింత పండు కాండీ ‘మేమూ  చిన్నప్పుడు తిన్నాం .దీన్ని
గోడ సున్నానికి అంటించి తింటారు అన్న  కొత్త విషయం చెప్పాడు దేవ్ .దీని వల్ల ప్రత్యెక
రుచి వస్తు ందట .ఈ కాండీ ని నోట్లో పెట్టు కొని చప్పరిస్తూ ంటే గొప్ప అను భూతి .గంటలకు
గంటలు దీన్ని చీకుతూ కాలక్షేపం చేయచ్చు ఇందులో ఇనుము ఖనిజ లవణాలు గ్లో కోజు
,కాల్షియం అన్నీ ఉండి బల వార్ధకం గా ఉంటుందని జయ దేవుని ఉవాచ .

  తన తండ్రి ఇచ్చిన ఆస్తిలో’’ బిజావ్ .’’పో ర్టబుల్ టైప్ రైటర్ అంటాడు .దీని తోనే తన
పి.హెచ్ డి థీసిస్ తో సహా కొన్ని వందల పేజీలు  టైప్ తానే చేసుకోన్నానని’’ ఆ బుజ్జి
ముండ’’ ను వదలి పెట్టకుండా ఇంకా భద్రం గా నే దాచుకోన్నానని ఆప్యాయం గా
మెచ్చుకొన్నాడు దాన్ని .

కార్టూ నిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లా చ్చ్యు మీచ్యూ ‘’-3


 
  జయదేవ్ తొమ్మిదో తరగతి చదువుతూండగా డి.ఏం కే వాళ్ళు స్కూలు గేటు ముందు

నిల్చుని నమస్కారాలు చేస్తూ ‘’హిందీ చదవ కండి బాబూ ‘’అని బ్రతిమి లాడే వారట

.అప్పుడే ఆ ప్రభుత్వం హిందీ ని సిలబస్ నుంచి తీసే సింది .ఆ నాడు’’ చీటా లైట్ ‘’అగ్గి

పెట్టెలకు  ప్రసద
ి ్ధి .వాటి లేబుల్స్ సేకరించి దాచుకొనే వారట స్కూలు పిల్లలు .చిన్నయ

సూరి గారి ‘’సంజీవకుడు ‘’పాఠం తన కెంతో ఇస్ట మని ఆ వాక్య విన్యాసం తనను అమితం

గా ఆకర్షించిందని దాన్ని బట్టీ పట్టి గట్టిగా చెప్పే వాడినని సంతోషం గా చెప్పాడు. జయదేవ్

రాసిన ‘’అరాక్నిడ ‘’ అనే కదా బాల మిత్ర లో అచ్చు అయిందని అది రెండవ కద అని

అన్నాడు .కన్నన్ అనే అయన తెల్ల వారు జామున ఠంచన్ గా నాలుగింటికి అందరికి విన

బదేట్లు పాఠాలు చదివేవాడని ఇది అందరికి మేలు కొలుపు గా ఉండేదని జ్ఞా పకం

చేసుకొన్నాడు .షేక్స్ పియర్ ను శేషప్ప అయ్యర్ అంటారని తంజావూరు వాడని లండన్

చేరి నాటకాలు రాశాడని ఇంటర్ లో జయ బృందం జోకేవాళ్ల ట..ఇంగ్లీష్ పుస్త కం లో ‘’లీన్ ఛీ

అల్తా ంగి ‘’అనే పాఠాన్ని నారాయనయ్యర్ అనే ‘దంచేసే వాడట ‘’.పిల్లలు గోల చేస్తు న్నా తన

పాఠం ఆపే వాడు కాదు .ఒక సారి ప్రిన్సిపాల్ వచ్చి చూసి ఇక నుంచి  ఆయనా ,ప్రిన్సిపాల్

కూడా వీళ్ళ క్లా సుకు రామని చెప్పాడట .అది పెద్ద పనిష్మెంట్ అని,యెంత బతిమి లాడినా

ఒప్పుకోలేదని ,అల్ల రి చేసిన వాడిని కుర్రా ళ్ళంతా బహిష్కరించామని ,అందరూ వెళ్లి

ప్రిన్సిపాల్ ను బతిమాలారు .అప్పుడు మెత్త బడి ఇద్ద రూ క్లా సులు తీసుకోన్నారట ‘’కింగ్

లియర్ హాజ్  ఎక్సూజేడ్ అస్ ‘’అని కరుణాకర్ ఆనందం గా వారిద్దరి తో బాటు క్లా సులోకి

వచ్చాడట .నారాయణ్ గారి క్రా ఫు తమాషా గా ఉండేదని జుట్టు చేరిగేది కాదని ,అందుకని

ఆయన్ను ‘’నాలుగు క్రా ఫుల నారాయణ్ ‘’అనే వాళ్ళమని ఆయన బ్రహ్మ చారి అని

ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఆర్టికల్స్ రాసేవాడని అంతిమ క్షణాలు కాలేజి హాస్ట ల్ లోనే

గడిపాడని చెమర్చిన కాళ్ళ తో జయ జ్ఞా పకం చేసుకొన్నాడు .

బంధు మిత్రు లతో బందరు దగ్గ రున్న చిలకల పూడి లో పాండురంగని దర్శనం మధురాను

భూతి అన్నాడు .తన వీధిలో కన్నేలమ్మ అనే ఆమె ఎంతో  మంది ఆడవాళ్ళకు పురుళ్ళు

పో సిన ఆవిడ అని చెప్పాడు .చాకలి పేట అంబాల్ విలాస్ లో ‘’మఖమల్ పూరి ‘’ప్రసిద్ధం
.దాని పై బాదం పప్పులు తరిగి ,దో స విత్తు లు ,చల్లి కొబ్బరి ని తీగేలుగా కత్తి రించి ,కుంకుం

పువ్వుతో కలిపి మడత పూరీ మీద చల్లి ప్లేట్ లో పెడత


ి ే అదే మొఖమల్ పూరి .బియ్యం తో

చేసన
ి నూడిల్స్ నే ఆ రోజుల్లో ‘’ఇడియప్పాలు ‘’ అనే వారట .పాల బొ ందాలను ‘’గ్యాప్ చిప్

పలహారం అని సరదాగా పిల్చే వారట .పేణీలు ఆ రోజుల్లో ఫేవరేట్ చిరుతిండి .బాల అనే

బాలల పత్రిక లో ‘’లటుకు –చిటుకు ‘’బాగా నచ్చేదన్నాడు .బాపట్ల లో బొ బ్బిలి యుద్ధ ం

నాతాకం చూశానని అందులో బుస్సీ ‘’ది బాబ్లి వారు చాలా మాంచి వారు అని నాకే తెల్సు’’

అని ఇంగ్లీష్ తెలుగు కలిపి మాట్లా డుతుంటే సరదాగా ఉండేదట .

జయదేవ్ నాన్న స్నేహితుడు ‘’రాహుకాలం ‘’దాటే దాకా ఏ పనీ చెయ్యడని అందుకని

ఆయన్ను ‘’రాహుకాలం అంకుల్ ‘’అనే వాళ్ళమని చెప్పాడు .ఒక రైల్వే స్టేషన్ మాస్ట ర్ జెర్రి

పాకితే మంత్రం వేసేవాడని తనకు అలానే నయం చేశాడని స్టేషన్ నుంచి ‘’మెసేజ్ ‘’పంపిస్తే

చాలు ఆయన మంత్రం చదివే వాడని వెంటనే దద్దు ర్లు మాయంయ్యేవని చెప్పాడు .అలాగే

‘’పాముల నరసయ్య ‘’గారు మెసజ్


ే తోనే మంత్రం చదివి పాము కాటు మరణం నుండి

కాపాడేవారని ,జెర్రి మంత్రం వేసే స్టేషన్ మాస్ట ర్ కద ను ‘’ఇల్ల స్త్రేటేడ్ వీక్లీ ‘’ప్రచురించింది అని

చెప్పాడు .మెసేజ్ అందగానే ఆ వ్యక్తీ పేరు తో చెట్టు కి ఒక తాడు కట్టే మంత్రం చదివే వాడట

.ఎన్నో మైళ్ళ దూరం లో ఉన్న వాళ్ళ జెర్రి విషం యిట్టె దిగి పో యేదట .సైన్సు కు ఇది

విరుద్ధ ం గా ఉన్నా అంతా సత్యమైన విషయమే నని నిర్దా రాన్ గా జయ దేవ్ చెప్పాడు

.తమ ఇంట్లో ఒక ఆంటీ పెళ్లి చూపులకు  పెళ్లి కొడుకు పాట పాడాడని ,విన్న పెళ్లి

కూతురాంటి మనసిచ్చి పెళ్ళికి ఒప్పు కొండట .పెళ్లి కూతురు పాడటం విన్నాం కాని, పెళ్లి

కొడుకు పాడటం వింత గా ఉంది .ప్రముఖ లేడీ కార్టూ నిస్ట్ ‘’రాగతి పండరి ‘తన శిష్యురాలని

గర్వం గా చెప్పాడు .

రవీంద్ర సదన్ లో సత్యజిత్ రే ను ,మృణాల్ సేన్ ను చూడటం తనకు పండుగ అన్నాడు

.’’విదేశీ సినిమాలలో హాస్యం ‘’పై జయదేవ్ స్వాతి, విజయ పత్రిక లలో వ్యాసాలూ చాలా

రాశాడు .ఒక సారి రైల్ ఆక్సి డెంట్ జరక్కుండా కాపాడిన డ్రైవర్ కు రూపాయి నోట్ల దండ
వేసి ప్రయాణీకులంతా కృతజ్ఞ త చెప్పటం గుర్తు చేసుకొన్నాడు .అరవ తెలుగు లో ‘’తంగ

సాల ‘’అంటే నోట్లూ నాణాలు ముద్రించే మింటు .’’టంకశాల’’ తంగ సాల అయిందేమో

?’’ప్రళయ కావేరి ‘’ అనే పులికాట్ సరస్సు లో మంచి నీర్రు ఉప్పు నీరు కలిసి నీరు రు

చప్పగా ఉంటుందట .తన పి.హెచ్ డి .థీసస్


ి కు కాలేజి అటెండర్ రామ దాసు చేసిన

సాయం మర్చి పో కుండా కృతజ్ఞ తలు చెప్పుకున్నాడు .

దర్శకుడు వంశి తీసిన ‘’లేడస్


ీ టైలర్ ‘’సినిమాకు పో స్ట ర్ డిజైన్ చేసింది జయదేవ్ .సినిమా

అడ్వర్టైజ్ మెంట్ కు ఇదే మొదటి ప్రయోగం .తనికెళ్ళ భరణి హ్యూమరిస్టూ మాత్రమే

కాదు’’ పరమ బో ళాలా హ్యూమరిస్ట్ ‘’అన్నాడు దేవ్ .ఆ సినిమాలో ‘’జ భాష ‘’ఆయన

స్వంతమే నని తొడ మీద మచ్చ అయిడియా బాగా పేలిందని అన్నాడు .దని కొండ

హనుమంత రావు మాట్లా డితే అన్నీ బూతులే వస్తా యని చెప్పాడు .వెల్  డన్ పత్రిక

అధినత
ే భావానారాయణ జయదేవ్ తో ఒక తెలుగు వాచకానికి బొ మ్మలు

వేయిన్చుకోన్నాదట .బొ మ్మల కద ‘’దుమ్బ్లార్ క్లు మ్పెన్ ‘’అనే అర్ధం పర్ధం లేని పేరు

పెట్టా నని చెప్పుకొన్నాడు .ఆంద్ర భూమి సంపాదకుడు కనకాంబర రాజు తను రాసిన

‘’పొ డ్యూసర్లో స్తు న్నారు ‘’నవలకు తన తోనే కవర్ కార్టూ న్ వేయిన్చుకోన్నాదట .యువ లో

వేస్సిన కార్టూ న్ లకు వెంటనే డబ్బు పంపేవారని అందులో ‘’ఎలికమ్మాయి  ‘’బొ మ్మల కద

సూపర్ హిట్ అని చెప్పాడు .అందులో తాతలు దిగి వస్తా రు అన్న సామెత ను నిజం

చేశానన్నాడు .వాకాటి పండు రంగారావు గారు ‘’ఆంద్ర పత్రిక ‘’ను ‘’ఆంద్ర సచిత్ర వార పత్రిక

‘’అనే పేరు పెట్టా రని గుర్తు చేసుకొన్నాడు .ఆ పత్రిక లో ఒక సారి ఎడిటర్ ను చూడ టానికి

తానూ వెళ్ళినప్పుడు అక్కడ నట భూషణ్ శోభన్ బాబు విజిటర్స్ లాంజ్ లో కూర్చున్నా

తననే ముందు లోపలి పిలవటం మర్చి పో లేనంటాడు .


 కార్టూ నిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లా చ్చ్యు మీచ్చ్యూ ‘’-4(చివరి భాగం )

     ఆంధ్రా లో లాగే మద్రా స్ లోను ట్యూషన్ మాస్ట ర్లు పేపర్ లీక్ చేసి తన దగ్గ ర చదివిన
వారికి మాక్సిమం మార్కు లోచ్చేట్లు చేసే వారట .జయదేవ్ లెక్కల మేస్టర్  దగ్గ ర ట్యూషన్
చదివితే ఎప్పుడూ తొంభైకి పైనే  మార్కులోచ్చేవిట. లీక్ పేపర్ వలన .కాని పబ్లి క్ పరీక్ష
లో అత్తి సరు మార్కులతో పాస్ అయ్యాడు .మార్కులు తగ్గ టానికి కారణ మేమిటి అని
బాబాయి అడిగితె నిజాయితీగా ‘’పేపర్ అవుట్ కాలేదు ‘’అని చెప్పి చప్పున నాలుక
కరుచుకొన్నాడు .లెక్చరర్లు ట్యూషన్ బాగా చెప్పి పిచ్చ డబ్బు సంపాదిన్చేవారట. అందుకే
కాలేజీ లలో ఇంటర్ తీసేసి పి..యు.సి తెచ్చారంటాడు .తానూ బాచిలు బాచిలు గా
ట్యూషన్ చెప్పానన్నాడు .ఒకప్పుడు బయాలజీ లో డిగ్రీ చదివిన వారికి మెడస
ి ిన్ లో
పదిశాతం ప్రవేశార్హత ఉండేదట .వాళ్ళ కాలేజిలో నాటకాలు ఆడించి డబ్బులు వసూలు
చేసి బిల్డింగులు కట్టించిన జ్ఞా పకం ఉందాయనకు .

     నవాబు రాజ మాణిక్యం తమిళ నాడు లో డ్రా మా ట్రూ పు పెట్టి పెద్ద పేరు పొ ందాడట
.వాళ్ళు ఆడిన అవ్వయ్యార్ నాటకం చూశాడు స్టేజి ఎఫెక్ట్స్ బాగా ఉండేవట .స్టేజి మీదకు
ఏనుగు ను తెప్పించేవాడు .మద్దెల చప్పుడు తో సీన్లు వేగం గా మారి పో యేవట .మంటలు
వర్షా లు స్టేజి మీద తెప్పించి ఆశ్చర్య పరచే వారట .కుమార సంభవం నాటకం లో
తారకాసుర సంహారం అచ్చం గా సినిమా లో చూసినంత ఎఫెక్టివ్ గా ఉండేదట .మన రాష్ట ం్ర
లో ‘’సురభి ‘’నాటక కంపెని ఇలానే చేసేది .మాణిక్యం సినిమాల్లో విలన్ గా నూ రాణిం
చాడట. .అతని ‘’ఇలాంగేశ్వార్ ‘’,చాణక్య ‘’నాటకాలు రికార్డు లు సృష్టించాయి .వీటిని దూర
దర్శన్ వారు టి వి సీరియల్ గా టెలికాస్ట్ చేశారట .

   ‘’ రాజాధి రాజు ‘’సినిమా లో నూతన్ ప్రసాద్ ‘’శిశువా ‘’అని చెప్పే డైలాగులు మరీ
ఇష్ట మట .దీని సేన్సారుకు జయదేవ్ బో ర్డు సభ్యుడుగా ఉన్నాడు .సినిమా టైటల్స్
ి మీద
పది కార్టూ న్లు గీశాడు .బాపు మెచ్చుకున్నాడు .దర్శకుడు వంశీ’’ గోదావరి తన నరనరాల్లో
ప్రవాహిస్తూ ఉంటుంది’’ అని ఎప్పుడూ ఆవేశం తో, ఆరాధన తో అనే వాడట ..వంశీ
అసిస్టంట్ డైరెక్టర్ గా తాయారమ్మ –బంగారయ్యకు’’,సీతాకోక చిలుక ‘’కు  చేశాడట .’’డీకా
రామన్ ‘’అనే లెక్చరర్ ‘’వేన్ ఐ వాస్ ఇన్ అమెరికా ‘’అనే డైలాగు లేనిదే ఏమీ
మాట్లా దేవాడుకాదట .అదేదో సినిమాలో సి.ఎస్.ఆర్ ‘’ఆ రోజుల్లో నేను కాలేజీ లో చదివే
రోజుల్లో ‘’అనే డైలాగు మనకు జ్ఞా పకం వస్తు ంది కదూ .

   నంద గోపాల్ అనే ఆయన కొడుకు ప్రత్యగాత్మ తో ‘’మూవీ మార్కెట్ ‘’అనే ఫిలిం మేగజైన్
పెట్టిన్చాడట .చాలా బాగా ఉండేదట దానికి పో టీ గా ఏ పత్రికా నిలవ లేదట .నంద గోపాల్
ఏ పత్రిక లో రివ్యూలు రాస్తా రని జయదేవ్ అడిగితె ‘’నాకు పారి తోషికం ఇచ్చే స్తో మత మా
ప్రత్య గాత్మ కు లేదు .ఇచ్చినా పుచ్చుకోను పుచ్చుకోకుండా ఏదీ రాయను ‘’అన్నాడట
.దీనినే బ్లి ట్జ్ ఎడిటర్ కరాంజియా ‘’he knows only to write about good films –there
are no good films these days and –that is why he does not write ‘’ని
చమత్కరించాడట .మద్రా స్ లోఆ రోజుల్లో ‘’బుహారీ ‘’హో టల్ కు మంచి క్రేజ్ ఉండేదన్నాడు
.’’బ్రిటానియా గోల్డె న్ పఫ్’’బిస్కెట్లు బాగా ఉండేవని అవి మెత్తగా పొ రలు పో రలుగా తక్కువ
తీపితో రుచి గ ఉండేవని గుర్తు చేసుకొన్నాడు .’’రెడ్ వాటుల్ద్ లాప్ వింగ్ ‘’పక్షి ని తమిళం
లో ‘’ఆల్ కుట్టి కురివి ‘’అంటారని అది అడవిలో ఎవరైనా మనుషులువస్తే  పై నుంచి చూసి
అరచి మేస్తు న్న జంతువులను హెచ్చరిస్తు ంది .వేటగాళ్ల కు ఈ పిట్ట అంటే గిట్టదు వేటాడి
చంపెస్తూ న్తా రు .

   తాను వేసిన కార్టూ న్ లలో వందలాది వాటికీ తెలుగు లెక్చరర్ గోపాల్ క్యాప్ష న్లు సరిదిద్దే
వాడట .బాపూ ,రమణ లకు గోపాల్ ను జయదేవ్ పరిచయం చేశాడు .రమణ కు తెలుగు
సాహిత్యం లో అనుమానం వస్తే గోపాల్ నే అడిగే వాడట .తమిళ సాంప్రదాయాలను
గురించి చెప్ప గలిగే వాడు గోపాల్ మాస్టా రు మాత్రమె నని  బాపు నమ్మకం ట .త్యాగయ్య
షూటింగు కు  బాపు గోపాల్ ను తన తో బాటు తిరువయ్యార్ షూటింగు కు తీసుకు
వెళ్ళాడు .కాలేజి లో అబ్బాయ్ గా జయదేవ్ బాబాయ్ గా గోపాల్  చలామణి. అయ్యారట .
అదే పేరుతో కార్టూ న్ సీరియల్ వేశాడు .’’పురాణం’’ గారికి ఇది నచ్చి ఆంధ్ర జ్యోతి లో
సీరియల్ గా ప్రచురించాడు .జంధ్యాల బాబాయ్ అబ్బాయ్ పేరు తో సినిమా తీశాడు కద
వేరు .
   జలగ పట్టు కొంటే విడిపించుకోవటానికి సిగరెట్టూ లోని పొ గాకు తీసి తడిపి, నలిపి, జలగ
మీద వేస్తె నికోటిన్ ప్రభావం వలన అది మొద్దు బారి పట్టు వదిలేస్తు ందనే చిట్కా చెప్పాడు
జయదేవ్ .మద్రా స్ యూని వర్సిటి లో జయ ఆస్థా న చిత్రకారుడై పో యాడు .ఎంతో మంది
పరిశోధకుల దిసీస్ లకు జయ బొ మ్మలు గీసి విజయానికి తోడ్పడ్డా డు .అబ్సర్వేషన్
మీదనే ఎక్కువ కార్టూ న్లు వేశాడు .జువాలజీ దిపార్టు మెంట్ లో మ్యూజియం ‘’సినిమా
హాల్ లో టాయ్ లెట్ ‘’లాగా ఉంటున్ద ని చెప్పాడు .మద్రా స్ రేడియో లో గొల్ల పూడి
జయదేవ్ తో టాక్ లిప్పించాడట .రికార్డింగ్ చేస్తు న్నంత సేపూ గొల్ల పూడి ముఖం లో అనేక
భావాలు కని  పించాయని ఆయన సినిమాల్లో మంచి వేషాలలో రాణించ గలడని
ఊహించిన జయదేవ్ మాటలు నిజమే అయ్యాయి కదా .

   పులి చర్ల సాంబశివ రావు చాలా ‘’వీజీ ‘’గా కార్టూ న్లు గీసి పారేసే వాడట .అచ్చ మైన
పదహారణాల కార్టూ న్లు పులి చర్ల వి అని మెచ్చాడు .అతని వ్యాఖ్యలకు బాబు తో కలిసి
జయదేవ్ ఫుల్ పేజీ కార్టూ న్లు గీశాడు .విదేశీ కార్టూ న్ కి తనకు ‘’ప్రతి అయిడియా’’ తట్టేది
అన్నాడు .1975-1985 పదేళ్ళ కాలం లో ‘’కార్టూ న్ కు స్వర్ణ యుగం ‘’అన్నాడు జయ
.నాలుగు వందల మంది కార్టూ నిస్టు లు అప్పుడు తెలుగు పత్రిక లలో వేసేవారని
మహదానందం పొ ందాడు .తన పాత చాకలి వాని పేట లో దేవాంగులు చాలా మంది
ఉన్నారట .దేవాంగుల మూల పురుషుడు దేవుల బ్రహ్మ .రామ లింగ చౌడేశ్వరి దేవికి
పరమ భక్తు డు .కనుక వారికి ఆమె ఇలా వేలుపు .తిరునాళ్ళలో అమ్మవారికి జంతుబలి
ఇస్తా రు . నిప్పుల మీద నడుస్తూ శాంభవీ పరాక్ అంటారు .వీరికి రొమ్ము మీద కట్టి
గాట్లు ంటాయి .రాజులకు వస్త్రా లు నేసె వారట .రంగులు డిజన
ై ్లు వేయటం లో వీరిదే పై
చేయి .

   ఒక సారి మంగళం పల్లి గారితో జయదేవ్ కు సన్మానం చేసి ‘’కార్టూ న్ బ్రహ్మ ‘’అని
పొ గడటం మర్చి పో లేనన్నాడు .దీన్ని నిర్వహించిన  డాక్టర్ సి ఏం కే రెడ్డి గారు ‘’ఇక్కడ
స్వర బ్రహ్మ కొంటె బొ మ్మల గీత బ్రహ్మ ఉన్నారు నేను మాత్రం కోతల బ్రహ్మను ‘’అంటే
అంతా పక్కున నవ్వారట .తమిళ హాస్య నటుడు నగేష్ ‘’జెర్రీ లూయీస్ ‘’ను బాగా
అనుకరించేవాడన్నాడు .మద్రా స్ చైనా బజార్ లో కంటికి కని పించకుండా పర్సులు కొట్టే
దొ ంగలు విపరీతం అన్నాడు .పో లీసులకు కంప్లైంట్ చేస్తే అయిదు నిమిషాల్లో తెప్పించి
పో యిన వస్తు వు ను ఇప్పిస్తా రట .వీరిదంతా ఒక నెట్ వర్క్ అన్నాడు .యెన్ టి ఆర్
.సంతకానికి ‘’సైకిల్ బొ మ్మ ‘’వేయటం మరువ రాని అనుభవం అన్నాడు .ముళ్ళ పూడి కి
శివాజీ గనేషణ్  చాలా ఇష్ట మైన నటుడని చెప్పాడని గుర్తు చేసుకొన్నాడు

   పర్యా వరణ సంరక్షణ మీద చాలా కార్టూ న్లు గీశాడు .అయిదు వేల రూపాయల
పారితోషికం లభించింది  .స్విట్జ ర్లా ండు నుంచి ‘’రసాలా’’ అనే కార్టూ నిస్టు మద్రా స్ వచ్చి
జయదేవ్ తో వారం గడిపాడట .ఇద్ద రు కలిసి ఒక ఫుల్ పేజి కార్టూ న్లు వేశారట .ధారా
రామ నాద శాస్త్రి గారి ని కలిసి నప్పుడు తాను విల్స్ ఫిల్టర్ పాకెట్ ను ,,గోపాల్ విస్ కింగ్స్
పాకెట్ ను ఇచ్చారట.రెండు తీసుకొని ‘’so this is the tall and short of your affection
towards me ‘’అన్నారట .తన పాకెట్ పో ట్టిదని గోపాల్ డి పొ డుగు దాని ఇంగ్లీష్ లో ‘’టాల్
అండ్ షార్ట్ ‘’అనే ఫ్రేజు ‘’పరి పూర్ణత ‘’కోసం ఉపయోగిస్తా రని జయ దేవ్ అన్నాడు .

    1940 లో తన తో బాటు ‘’నిక్ బెకర్ ‘’,మేకలా క్లా న్ ‘’,’’కోలిన్ విత్ కాక్ ,’’మైక్
విలియమ్స్ ‘’వంటి అద్భుత కార్టూ నిస్టు లు జన్మించారని గర్వ పడ్డా డు .తానూ కూపస్థ
మండూకం అయినా రాగతి పండరి శిష్యురాలైనదన్నాడు .న్యూ యార్క్ కార్టూ నిస్టు జేమ్స్
తర్బర్ కార్టూ న్ కు అసలైన నిర్వచనం ఇచ్చిన మొదటి కార్టూ నిస్ట్ అని చెప్పాడు .బొ మ్మకీ
వ్యాఖ్యకి లింకు పెట్టి చూపింఛి ఇదే ‘’వ్యాఖ్య సహిత కార్టూ న్ ‘’అన్నాడు .ఆయన బొ మ్మలు
సింపుల్ గా చిన్న పిల్లలు గీసన
ి గీతల్లా ఉంటాయన్నాడు .తర్బర్ పై నేను ‘’చినుకు ‘’మాస
పత్రిక లో ఒక వ్యాసం రాశానని ఇక్కడ గుర్తు చేస్తు న్నాను .శంకర్స్ వీక్లీ లో విష్ణు అనే
కార్టూ నిస్ట్ ఇలాగే గీసవ
ే ాడు .విష్ణు గురించి ఇల్ల స్త్రేతేడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో గమంచి
వ్యాసం వచ్చిందని గుర్తు చేసుకొన్నాడు .ఆయన బొ మ్మను గజి బిజీ గా గీసి వ్యాఖ్యతో
ఫినిషింగ్ టచ్ ఇస్తా డని పొ గిడారు అందులో .

 తన కార్టూ న్లు అన్నీ తనకు నచ్చినవే నని ఇతర కార్తూ నిస్ట్లు మంచి కార్టూ న్ గీస్తే
అభినందించటం తనకు అలవాటన్నాడు .నాగార్జు న సిమెంట్స్ కు  ‘’2D’’యానిమేషన్
యాడ్ చేశాడు జయ దేవ్ .కార్టూ న్ల మీదప్రయోగాలు M A D .కార్టూ నిస్టు లదే పై చెయ్యి
అంటాడు .తన పేరన్నా తన కార్టూ న్ లన్నా యండ మూరి వీరేంద్ర నాద్  కు చాలా ఇష్ట ం
.ఆయన రాసిన తలసి దళం లో తన పేరే హీరో కి పెట్టు కున్నారట .’’ఐ లైక్ యు మోర్
దాన్ అమితాభ్ బచన్ ‘’అని మెచ్చుకొన్నారని పొ ంగి పో యాడు కార్టూ న్ జయ దేవుడు
.ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణా రెడ్డి తీసిన కొబ్బరి బొ ండాం ,రాజేంద్రు డు –గజేంద్రు డు
,మాయ లోడు ,ఘటోత్కచుడు సినిమాలకు పబ్లి సిటి డిజైన్ జయదేవ్ చేశాడట .

   తమిళ నాడు లో ‘’పిళ్ళై యార్ చవితి ‘’అంటే వినాయక చవితి అని అర్ధం అన్నాడు
.దీనికి అర్ధం ‘’బిడ్డ ఎవ్వరు ?’’అని అర్ధం .పార్వతి నలుగు పిండితో వినాయక విగ్రహం చేసి
ప్రా ణం పో స్తే శివుడిని ఆయన అడ్డ గిస్తే త్రిశూలం తో తల నరికాడని  మనకు తెలిసిందే
.దక్షిణ వైపు తల పెట్టి నిద్రిస్తు న్న ఏనుగు తలను తెచ్చి అతికించాడు శివుడు .పార్వతి
సంతోషం తో కొడుకును వీధుల వెంట తీసుకొని వెడుతుంటే అందరూ వింతగా చూసి ‘’పిళ్ళై
యార్ ‘’అని అడిగారట అంటే ఈ పిల్లా డు ఎవరు ?/అని అర్ధం అదే వినాయకుడి పేరై
పో యిందట .

   ఇళ్ళకొచ్చి కాగులకూ వాటికి కళాయి పూతా పూసే వారిని జ్ఞా పకం చేసుకొన్నాడు.రోమ్
నగరం లో పూర్వం  సీసం పైపు లతో మంచి నీటి సరాఫరా చేసే వారట .ఆరోగ్యం
దెబ్బతింటుంది అని సీసాన్ని నిషేధించారట .ఆర్టిస్ట్ జయ రాజ్ అంటే చాలా ఇష్ట ం అన్నాడు
.చివరగా జయదేవ్ ‘’మిడిల్ క్లా స్ జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది .కష్టా లను చవి
చూపిస్తు ంది .సుఖం విలువ ను ఎత్తి చూపిస్తు ంది .ఉండీ లేనట్లు ,గడిచీ గడవ నట్లు
సాగితేనే జీవితం లో ఒక అర్ధం ఉంది .మనిషికి చేతినిండా మాత్రమె డబ్బు ఉండాలి .పెట్టె
నిండా ఉంటె అది పో తుందేమో నని భయం వేస్తు ంది ‘’అన్నాడు ఇది అందరికి
తెలుసుకోవాల్సిన విషయం

   ఈ విషయం లో ఒక కద గుర్తు చేశాడు .విష్ణు వు కు శ్రీదేవి ,మూదేవి అని ఇద్ద రు


భార్యలు .మొదటి ఆవిడే లక్ష్మి రెండో ఆవిడా ఆమె కు విరుద్ధ ం .వికారం గా ఉంటుంది
,దరిద్ర దేవత .ఇద్ద్దరూ ఒక సారి తగాదా పడ్డా రు .ఎవరు విష్ణు వు కు ప్రీతి పాత్రం అనే
విషయం మీద జుట్లు పట్టు కున్నారు .విష్ణు వు తగాదా తీర్చటానికి ఒక పరీక్ష పెడ
తానంటే ఇద్ద రూ ఒప్పుకొన్నారు .ఇద్ద ర్నీ పది అడుగులు నడిచి  వెనక్కి రమ్మన్నాడు
.అలానే చేశారు .అప్పుడు విష్ణు వు తమాషా గా తగవు తీర్చాడు .’’శ్రీ దేవి నడిచి వస్తు ంటే
అందం .మా దేవి నడిచి వెడుతుంటే అందం ‘’అన్నాడు ఇద్ద రూ సంతోషించారు .దరిదం్ర
మనిషి ని కుంగ దీస్తు ందని జయ దేవ్ ఆటాడు .ప్రఖ్యాత శాస్త జ్ఞు
్ర డు జమ్మి కోనేటి రావు
జయ దేవ్ కు జువాలజీ ప్రొ ఫెసర్ .ఆ సబ్జెక్ట్ ను తెలుగులోకి అనువదించారు రావు గారు
.ఆర్ధికం గా ఏమీ లాభం లేక పో యినా తెలుగు లో చెప్పగలం అనే తృప్తి ఆయనకు
మిగిలిన్ద న్నాడు జయదేవ్ .ఆంద్ర పత్రిక లో సైన్స్ ఆర్టికల్స్ చాలా రాశారు

     జీవితం లో ఏదో ఒకటి సాధింఛి తీరాలి .అందుకోసమే కష్ట పడి పని చేయాలి . ఆ
ఆనందాన్ని అనుభ వించాలి .’’దట్ ఈజ్ లైఫ్ ‘’ అని ముగించాడు ‘’గ్లా చ్చ్యు మీచ్చ్యూ ‘’ను
.చదివితే మనమూ .’’గ్లా చ్చ్యూ రీచ్చ్యూ జయదేవ్ ‘’అన బుద్దేస్తు ంది 

విశ్వనాధ చేసిన విశ్వ సాహిత్యాధ్యయనం

విశ్వనాధ ను గురించి శ్రీ శ్రీ 


                    
                              మాటలాడే వెన్నెముక ,--పాట పాడే సుషుమ్న 
                              నిన్నటి నన్నయ భట్టు --ఈ నాటి కవి సామ్రా ట్టు  
                              గోదావరి పలకరింత --కృష్ణా నది పులక రింత 
                              కొండవీటి పొ గమబ్బు ---తెలుగు వాళ్ల గోల్డు నిబ్బు 
                              అకారాది క్షకారాంతం --ఆసేతు మిహికావంతం 
                              అతడు తెలుగు వాళ్ల ఆస్తి --అనవరతం తెలుగు నాటి ప్రకాస్తి 
                              ఛందస్సు లేని ఈ  ద్విపద 
                              ''సత్యానికి''నా ఉపద ..

                                              ఆ --స్థా న కవులు 
                                              -------------------
                               అవాచ్యం అయితే కొట్ట ండి చెప్పు దెబ్బ 
                               ఆది ఆంద్ర ఆస్థా న కవి మటుకు చెళ్ళ పిళ్ళ 
                               శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి ద్వితీయుడు 
                               పురాణేతి హాసాల రచనకు అద్వితీయుడు 
                               సంస్కృత బో ధిని కాశీ కృష్ణా చార్యుడు 
                               కవి కాక పో తేనేం గాని అయినాడు మూడు 
                               వేయిపడగల విశ్వనాధ సత్యనారాయణ 
                              అందరికీ మిన్న అయినా నాలుగో ఆయన 
                              శరధి ఘోష డాక్టరు దాశరధి ఇప్పుడు 
\                             ఆంద్ర దేశానికి ఆస్థా న కవి ''పంచముడు ;''      
                                                                                                   రచన -----శ్రీ విరించి 
                               

తెలుగు వాడైన విశ్వనాధ చాందసుడని  ఆయన రాసినకొద్దీ వేదకాలం మరీ వెనక్కి


పో యిందని ఎక్కిరించారు .ఆయనకు ప్రపంచ సాహిత్యం, అందులోని మార్పులు
కవితోద్యమాలు ప్రక్రియా వైవిధ్యం ఏమీ తెలియవని అన్నారు .ఈ అన్నవారందరికంటే
ఆయనే ఎక్కువగా విశ్వ సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవలోడనం చేసుకొన్నట్లు
కనిపిస్తు ంది .ఆయనకే సాహిత్యమూ ‘’అంటరానిది కాదు ‘’.వాటిలో ఉత్కృష్ట భావనలుంటే
వాటిని భారతీయీకరణం చేసి ఈ ప్రధాన ప్రవాహం లో కలిపేసిన నేర్పు ఆయనది
.ఇందులో కొన్ని ఆయనే చెప్పుకొన్నవి .కొన్ని ఆయన శిష్య పరంపర ,అభిమానులు
చెప్పినవిఉన్నాయి .వాటిని వివరించే ప్రయత్నమే చేస్తు న్నాను .

జ్ఞా న పీఠ పురస్కారం లభించినప్పుడు ఆయన్ను క్షుణ్ణ ంగా ఇంటర్వ్యు చేశారు .ఒక రకంగా
శల్య పరీక్ష చేశారు .అప్పుడాయన చెప్పిన మాటలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం .అయన వాణి
లోనే ‘’నాకు గోగోల్ తెలుసు .టాల్ స్టా య్ ,దాస్తో విస్కి తెలుసు . మాక్సిం గోర్కీకొంతవరకు
తెలుసు .సో మర్ సెట్ మాం ,ఇబ్సన్ ,నియోత్ ,కూర్ట్ ల గురించి తెలుసు .బుద్ధిజం
గురించి విస్త ృతంగా చదువుకొన్నాను .వందల కొద్ది పేర్లు నాకిప్పుడు గుర్తు లేవు .ఎంత
మందిని చదివానో అ పేర్లు కూడా గుర్తు లేవు .శాస్స్త్రా లు మతాలూ కళలు ,నేను చదివిన
వాటి గురించి నా నవలలో చర్చించాను .వేట గురించి కూడా నాకు తెలుసు .జిమ్ కార్బెట్
,పాండల్సన్ సింగ్ మొదలైన వారిని చదివాను .ఈ పరిజ్ఞా నాన్ని నా రామాయణం లో
ఉపయోగించుకున్నాను . రాముని అరణ్య వాస రచనలో ఈ నా పరిజ్ఞా నమంతా ఉపయోగ
పడింది .

‘’నేను అర్ధ శాస్త ం్ర చదివాను .కారల్ మార్క్స్ దాస్ కేపిటల్ గురించి కొంత తెలుసు .డబ్బు
గురించి బాగా తెలుసు .ప్రతి వారి గురించి నాకు కొంతలో కొంత తెలుసు .ప్లా టో గురించి
,షో పనాల్ ,స్పినోజా ,బెర్గ్ సన్ ,శాంతాయన ,క్లో స్ ,డైలీ ల గురించికొంత  తెలుసు .సైన్సు
విజ్ఞా న చరిత్ర కూడా చదివా .అయిన్ స్టీన్ గురించి ,మాధవ పో ర్ట్ గురించి చదివా .గ్రా ంధిక
వ్యావహారిక భాషల గురించి నన్నడిగితే ,వాటి గురించి ఒక ఒక పుస్త కమే రాయాల్సినంత
గ్రంధం ఉంది నేను రాస్తే .

‘’నేను తులసీదాసు రామాయణం ‘’చదివాను .కంబ రామాయణాన్ని చదివానని


చెప్పలేను .కొంత వినికిడి వలన తెలుసుకొన్నాను .రామాయణాన్ని ‘’అద్వైత మత స్థా పన
‘’కోసం రాశాను .వాల్మీకి విశిష్టా ద్వైతానని స్థా పించటానికి రాశాడు అనే వాదాన్ని
కాదనటానికీ రాశాను .రామకధ జరిగన
ి కాలం లో ఉన్నది ‘’సాంఖ్య దర్శనం ‘’ఇది
అద్వైతం తోప్రక్కప్రక్కనే సంచరించేది .సీతా, లలితాదేవి ల గురించీ రాశాను. వాల్మీకి కంటే
గొప్ప కళాకారుడు ఉండడు.దీన్ని వివరించటానికి కనీసం రెండుమూడు వేల పేజీల గ్రంధం
రాయాలి .

‘’రాజ్య తంత్రం గురించి రాశాను .యుద్ధ తంత్రం సైనికులకు సంబంధించిన ‘’మిలిటరి


‘’గురించి కూడా రాశాను రాముడు సర్వాంతర్యామి అనే కోణం లో వాల్మీకాన్ని
వ్యాఖ్యానించాను .నా రామాయణం లో అనేక వేదాంత తత్వాలను బో ధించాను .మంత్రం
శాస్త ం్ర చెప్పాను .పశ్చిమ దేశ గొప్ప కళాకారుల కు కూడా నేను కృతజ్ఞు డను .ఎడ్గా ర్
అలాన్ పో శిల్పం ప్రత్యేకమైనది .నియోల్ కవార్డ్ ,సో మర్సెట్ మాం లలో ఎవరి శిల్ప రీతి
వారిది .హెమింగ్వే శిల్పరీతి వేరు .సర వాల్ట ర్ స్కాట్ తీరువేరు ఇది కాలదో షం పట్టింది
.సిన్క్లార్ లూయీస్ రీతి వేరు .ఆధునిక విజ్ఞా న  శాస్త ్ర వేత్తలు అయిన్ స్టీన్, రూధర్ ఫో ర్డ్ ల
వెనకాల పడ్డా రు .విజ్ఞా న పరిధల
ి ో వారిది ప్రత్యేక మైన రీతి .ఈ విధంగానే నేను నా సొ ంత
శిల్ప రీతిని సాధించుకోన్నాను.నా  శిల్ప రీతి అనేక ఇతర విషయాలతో కలబో సి ఉంటుంది
.వైదిక సత్యాలు ,భాషా శాస్త ్ర విషయాలు సత్యాలు .మన స్మృతులలో ఉన్న సత్యాలు
భాష్యాలలో ఉన్నాయి .అందుకనే వీటిని తెలుసుకోవటం కష్ట ం .

‘’నేను సుమిత్రను సృష్టించినట్లు ఎవరూ ఊహించి ఉండరు .ఆమె ఎంతో నెమ్మది .మన
తెలుగు మధ్య తరగతి స్త్రీ లాగా ఉంటుంది.ఆమె  ఉన్నట్లు వ్యక్తిగా స్పష్ట ంగా కనిపించదు
కాని ఆవిడ లేకుండా ఇల్లు నడవదు .విచారం వల్ల కలిగే కల్లో లాన్ని కుటుంబం లో
ఇతరులు సహించేలా చేస్తు ంది .రామాయణం లో ప్రతిపాత్రను నేను కొత్త గా సృష్టించాను
.రావణుడిని కొత్త గా తయారు చేశాను .ఆయన ‘’ఖడ్గ రావణ  మంత్రం ‘’అనే ఒక మంత్రా నికి
అది దేవత .శ్రీవిద్యలో ఈ రహస్యం దాగిఉంది .దాన్ని నేను సాధించి రాశాను .ఇది
తెలియాలంటే ‘’కామకళా  విలాసం ‘’చదవాలి .శ్రీ విద్యోపాసనకు ఇది ‘’బైబిల్ ‘’వంటిది .

‘’జాన్ సరూ వర్డ్ బ్లా కీ ‘’ప్రసద


ి ్ధ గ్రీకు పండితుడు .స్కాట్ లాండ్ వాడు .ఆస్చిలాస్ రాసిన
అయిదు ప్రఖ్యాత నాటకాలను అనువదించాడు .తన అనువాదానికి ముందుమాట రాస్తూ
‘’పద్యం అనేది కవికీ తత్వ వేత్తకూ సాధారణమైన సంగతి .తత్వ వేత్తకు తత్వ వేత్తగా పద్యం
అందదు .కవికి కవిగా పద్యం’’ కీ’’దొ రుకు తుంది .’’అన్నాడు మిల్ట న్ ఒక కవి .కీట్స్ ఒక
కవి.షేక్స్ పియర్ గొప్ప నాటక కర్త .,తాత్వికుడు .మౌలికంగా కవికాడు .పాఠకుడు
నిజమైన కవిత్వం విన్నప్పుడు మరోప్రపంచం లోకి వెడతాడు .అతనికళ్ళుఆ సంగతిని
వ్యక్త ం చేస్తా యి .

విశ్వనాధ చాలామంది యూరోపియన్ అమెరికన్ రచయితలను చదివాడు


.ఆయనమాటల్లో నే ‘’విస్త ృతంగా చదివాను ‘’.ఆయనకు హెచ్ జి వేల్స్ అంటే ఇష్ట ం
అన్నాడు .ఆల్డ స్ హక్స్లీ ,మపాసా ,ఓ హెన్రి ధామస్ హార్డీ ల రచనలన్నీ లోతుగా చదివాడు
.ఇంగ్లీష్ నాటక కర్త ల రచనలన్నీ చదివాడు .గార్దేనర్ ,మిలని ,ప్రా స్ట్ ,రాబర్ట్ లిండ్ ,బ్లో వోస్కి
,బెర్ట్రా ండ్ రసెల్ లను  తరచాడు..ఆయన మాటల్లో నే ‘’ రష్యన్ రచయితల అనువాదాలు
ఫ్రెంచ్ రచయితల రచనలు ఆపో సనం పట్టా ను .మీరు నవ్వకుండా ఉంటె వందల కొద్దీ క్రైం
కధలు చదివాను ‘’అని చెప్పాడు . ‘’జేమ్స్ బాండ్ ,బాస్ నవలలు చదివాడు .ఇగాన్ స్టా న్లీ
,గార్దేనల్ రచనలు చదివేశాడు .’’పశ్చిమ దేశాలనుండి వచ్చిన చదువ దగ్గ పుస్త కాన్ని
దేన్నీ వదిలిపెట్టలేదు .బానిసల వ్యాపారానికి చెందిన అమెరికన్ నవలలు చాలా చదివాను
.’’అని స్పష్ట ంగా చెప్పాడు .సైన్సు చరిత్ర ,పశ్చిమ దేశాల తత్వ శాస్త ం్ర  భూ గర్భ శాస్త ం్ర
,డార్విన్ పరిణామ సిద్ధా ంతం లను కూడా పూర్తిగా తరచి చదివాడు విశ్వనాధ .’’బెక్సన్
‘’గురించి ‘’ధిల్లీ ’’అనే ప్రఖ్యాత అమెరికన్ తత్వ వేత్తనూ చదివాడు .’’షేక్స్పియర్ నాటకాలన్నీ
చదటమేకాదు .ఆయన పై వచ్చిన విమర్శన గ్రంధాలు దాదాపుగా అన్నీ చదివాను ‘’అని
చెప్పుకున్నాడు .’’తెలుగు పద్ధ తిలో వ్యక్త ం చేయాలంటే నేను ఆంగ్ల సాహిత్య చరిత్ర ,ఆంగ్ల
భాషాచార్యులు విస్తు పో యెంతగా చదివాను ‘’అని ఢంకా బజాయించి మరీ చెప్పాడు
.’’కేమిస్ట్రి లెక్కలు ఫిజిక్స్ ఆల్జీబ్రా తప్ప మిగిలిన శాస్త్రా లన్నీ ఎంతో కొంత తెలుసు
.’’అన్నాడు .ప్రా క్ ,పశ్చిమాల గురించి విశ్వనాధకు బాగా తెలుసు .ఉపనిషత్తు లు
బ్రా హ్మణాలు ,భాష్యాలు చదువుకున్నాడు .’’ప్రతి శాస్త ం్ర గురించీ కొంతవరకు తెలుసు ‘’అని
తన సర్వ శాస్త ్ర జ్ఞా నాన్ని గురించి చెప్పాడు .సంస్కృత కావ్య నాటకాలు బాగా తెలుసు
‘’తెలుగులో యెంత ప్రసిద్ధ విమర్శకుడి నో సంస్కృతం లో కూడా అంతే ‘’అంటాడు .

‘’ఇంగ్లీసుభాష లోని  ఆధునిక నాటకాలు చాలా చదివాను .ప్రీస్త్నీ ,గైట్స్ఇంకా ఇతర నాటక
కర్త లవి చూశాను .19 50-60 కాలం లో వచ్చిన వారిరచనలు కూడా చదివాను
.కొంతమంది ఆదునిక విమర్శకులవి చదివాను .వారిలోపాలు మెరుగులు
అవగతమైనాయి .’’అన్నాడు విశ్వనాధ .అందుకే  సాహిత్య విమర్శ కు చెందిన కొన్ని
గ్రంధాలు రాశాడు విశ్వనాధ .దానిపై ‘’తెలుగులో విమర్శనా విధానాన్ని మార్చి అనగా పరి
వర్త నం చేసి అవి కొత్త  విప్ల వాన్ని సృష్టించాయి తెలుగు సాహిత్యం లో కొత్త గా ఆలోచించే
విమర్శనా పద్ధ తులకు నేనే శ్రీకారం చుట్టా ను ‘’అని రొమ్ము విరుచుకుని చెప్పాడు .

‘’బెంగాలీ పధ్ధ తి చిత్ర కళా రీతుల గురించి నాకు తెలుసు .నేను నాటక ప్రయోక్త ను .నాటక
కళ బాగా తెలిసిన వాడను .రెండు మూడు నాటక కంపెనీలకు శిక్షణ ఇచ్చాను
.చిన్నప్పుడు పాటలు బాగా పాడే వాడిననే పేరు0 డేది నాకు.’’మ్రో యు తుమ్మెద
‘’నవలలో హిందూస్తా నీ సంగీతం పుట్టు క,పెరుగుదల  గురించి రాశాను .కర్నాటక సంగీతం
గురించి నాకు కొంత తెలుసు .సుమారు యాభై  ఏళ్ళ కిందటే  ‘’ఏక వీర ‘’నవలలో కూచి
పూడి నృత్యం గురించి రాసిన మొదటి వాడిని  .కూచిపూడి నృత్యానికి వేయిపడగలు లోని
‘’గిరిక ‘’ప్రతిభా వంతమైన దర్పణం .నేను కళాత్మక ఆంగ్ల చిత్రా లు చాలా చూశాను అలా
చూడటం నా హాబీకూడా ‘’

సంస్క్రుతకవుల మార్గా లను బేరీజు వేస్తూ కాళిదాసు సహజ సుకుమార మార్గ గామి. భవ
భూతి మురారిలుశబ్ద బ్రా హ్మలు .భారవి అర్ధ సంగ్రహణ శీలి .అలాగే తెలుగు కవుల గురించి
విశ్లేషిస్తూ నన్నయ సహజ సుకుమార మార్గ ం లో ప్రయాణించాడు .ప్రౌ ఢకదా నిర్మాణం లో
,జ్యోతిశ్శాస్త ్ర విషయాలు గుప్పించటం లో ,లోకజ్నత్వం లో ,లోకం లోకి పలుకుబడులు
నుడికారం ,లోకోక్తు లు విరివిగా వాడాడు .తిక్కన మార్గ ం వేరు సౌకుమార్యం ఉండదు కాని
లోతైన పరిశీలనం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది అన్నాడు ‘’నాది తిక్కన మార్గ ం
.నన్నయ గారి పో కడ నా దగ్గ ర లేదు .నాస్వభావం లో ప్రక్రు తిలోకూడా లేదు శైలి అనేది
కవి జీవ లక్షణం దాన్ని ఎవడూ మార్చు కోలేడు.అందుకే మహా కవులకు వారి వారి
ముద్రలు ఉంటాయి .

విశ్వనాధ కాల్పనిక సాహిత్యాన్ని కాని కవిత్వాన్నికాని రాస్తు న్నప్పుడు ఆనందిస్తూ


అనుభవిస్తా డు.ఎప్పుడూ ఒక మానసిక స్తితిలో ఉంటాడు .ఒకరకమైన పారవశ్య స్తితిలో
తన్మయత్వం లో ఉంటాడు .దాన్ని డిస్టర్బ్ చేస్తే సహించడు.రవీంద్రు ని ప్రేరణతో భావకవిత్వ
ఉద్యమం వచ్చిందని ,తనపై టాగూర్ ప్రభావం కొద్దికాలమే ఉందని ,అది తనకేమీ ఉపకారం
చేయలేదని ,కాని ఆయనకదానికలు చదివి ఆనందించానని అన్నాడు .’’మన
సుసంపన్నమైన  తెలుగు సాహిత్యం టాగూరు ను మించినది .పాశ్చాత్య
రచయితలనుకూడా మించి పో యినది’. ఇక్కడ వేదో పనిషత్తు లున్నాయి .డాస్తో విస్కి
భారత దేశం లో పుట్టి ఉంటె   ‘’ఇడియట్ ‘’నవల రాసి ఉండేవాడు కాదు .ఇక్కడ పుట్టి
ఉంటే షేక్స్పియర్ ‘’హామ్లెట్ ‘’రాసేవాడుకాడు .ఎందుకంటె ఒక దేశపు సంస్కృతీ ,మతం
,భాష ,ఆచారాలు ,ఆ దేశపు రాజ్యాంగం తప్పకుండా వాటి ప్రభావాన్ని ఆ దేశపు గొప్ప
కవు లందరిమీదా చూపిస్తా యి ‘’అని నిర్ద్వందంగా విశ్వనాధ చెప్పాడు .దీన్ని బట్టి
విశ్వనాధ విశ్వ సాహిత్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశాడనిఅర్ధమౌతోంది ..

విశ్వనాధ కల్ప వృక్ష వైశిష్ట ్యం

         ‘’  సహృదయ చక్రం ‘’పేర ఆచార్య కోవెల సుప్రసన్న గారు వెలువ రించిన
విషయాలే క్రో డీకరించి మీ ముందుఉంచుతున్నాను .తన రామాయణానికి జాతీయ చైతన్య
స్రవంతి వాహిక గా తీర్చి దిద్దా లనే తపన ఉన్న వాడు విశ్వనాధ .వాల్మీకి అంటే అమిత
భక్తీ విశ్వనాధకు .అందుకే కై మోడుస్తూ

‘’ఈ సంసార మిదేన్ని జన్మముల కేని మౌని వాల్మీకి భా

   షా సంక్రా ంత ఋణంబు తీర్చగాలదా ?తత్కావ్య నిర్మాణ రే 

   ఖా సామగ్రి ఋణంబు తీర్చగలదా ?కాకుత్సుడౌస్వామి ,గా

   ధా సంపన్నత భక్తీ దీర్చినను ద్వైతా ద్వైత మార్గ ంబులన్ ‘’

       అందుకే విశ్వనాధ తన రామాయణాన్ని వాల్మీకి కి భాష్యప్రా యం అని చాలా సార్లు


చెప్పుకొన్నాడు .తన కృతి వాల్మీకికి ప్రతికృతి మాత్రం కాదు .తనను సర్వకాల సర్వా
వస్త లలో ‘’రామ చంద్ర పద పద్మాదీన చేతస్కుడను ‘’అని వినయం గానే అయినా నిగ్రహం
గా చెప్పుకొన్నాడు .కల్ప వృక్షం కూడా ఇతిహాస లక్షణం కలిగినదే .మానవ జీవితం లోని
ప్రతి దశనూ ఆవరించే ఇది నడిచింది ఉన్న 32 ఖండాలు దేనికదే ప్రత్యెక కావ్యమే .
                 బహు విధ శిల్ప విన్యాసాన్ని కదా కధనం  లో ప్రయోగించిన విశిష్ట ప్రయోగ
కవి విశ్వనాధ .ఒక్కో సారి నాటకాలుగా ,చలన చిత్రా లుగా ,చిత్రకళా ప్రదర్శనల్లా ఉంటె
వేరొక చోట చర్చోప చర్చలుంటాయి మరికొన్ని చోట్ల విపుల వ్యాఖ్యాన గర్భితం గా
వర్ననాత్మకం గా ఉండటం విశ్వనాధైక మార్గ ం .తన మార్గ ం నన్నయ తిక్కనల మార్గా ల
మేలు కలయిక అన్నాడు వేయి పడగల స్వామి .కల్ప వృక్షం అంతా కదా కదన కౌశాలమే
నంటారు సుప్రసన్న .పాత్రల మనో లక్షణాన్ని తీర్చి దిద్దటం లో విశ్వనాధ తర్వాతే వ
ఎవరైనా .అయన మనస్త త్వ శాస్త ప
్ర ాండిత్యానికి మనం శిరసు వంచాల్సిందే .హేతు
కల్పనల వెంట ఆయన బుద్ధిని పరిగెట్టిస్తా డు .

             జీవులందరూ అంతస్సులో పరమేశ్వరాన్వేషణ చేసే వారే .కనుక అందరిలో దైవ


చింతన మనసు పొ రల్లో ఉంటూనే ఉంటుంది .దైత్య ప్రకృతి వాచ్యం గా ఉంటె దైవీ ప్రకృతి
వ్యంగ్యీ భూతం గా ఉంటుంది.రావణుని సంభాషణల్లో ఈ ప్రకృతిని బాగా చూపిస్తా డు
విశ్వనాధ .సీతను జగన్మాత గా అరాదిస్తు న్నట్లు తానామే భక్తు డైనట్లు ధ్వనిన్చేవే అతని
పలుకులన్నీ .పో తన లో బీజ ప్రా యం గా ఉన్న ఈ భావం విశ్వనాధ లో విజ్రు మ్భించింది
అంటారు కోవెల వారు .

             రామాయణ కదా దైవీ ఆసుర శక్తు ల సంఘర్ణమే నని విశ్వనాధ భావించాడు
.దైవీ శక్తు ల విజయమే కల్ప వృక్ష ఇతి వృత్త ం .అందుకని ఇది వర్త మాన పరిధి ని దాటి
సార్వ కాలిక మైనదైనది అంటాడు సుప్రసన్న .మరి దీన్ని నిబందిన్చాతానికి విశ్వనాధ
విశిష్ట శైలీ ని ఎంచుకొన్నాడు ‘’నా చేత శబ్ద మేరటకు చిన్నము నిలవదు ‘’అని తన మనో
ధర్మాన్ని ఒప్పుకొన్నాడు .అంటే భావ తీవ్రు డాయన .ఆయన భావమే శబ్దా న్ని
ఎన్నుకొంటుంది అయన ఎంచుకోడు .ఇదీ విశ్వనాదీయం .భావ వేగం తో శబ్ద ం దానంతట
అదే రూపొ ందుతుంది అది సంస్కృతమా తెలుగా రెంటి మేళ విమ్పా అని ఉండదు అంతే
అక్కడ ఆ శబ్ద ం వచ్చి కూర్చుంటుంది .విరుపులు ,ఒడుపులు అన్నీ అవే చోటు చేసుకొని
వచ్చి కూర్చుంటాయి .అందుకే తన కవిత ‘’తేనెల్ వారును ,మేఘ గర్జనలు వీతేన్చున్ పికీ
కన్యకా నూనా వ్యాహృతి మాదు పంచమము చిందున్ దయో నదాంభః కాన శ్రీ
నృత్యంబులు చూపు మత్కవిత ‘’అన్నాడు .అంతటి వైవిధ్యం ఆయన కవితది .’’ఔచితి
లేదు ,భాషలేదాక్రు తి లేదు యూరక రసాత్మనే స్రవించి పో దు ‘’అని నిసర్గ రమణీయం తన
కవిత అంటాడు

    కల్ప వృక్షం లో విశిష్టా ద్వైతం లోని శరణా గతి ధర్మాన్ని బాగా వ్యాఖ్యా నించాడు
విశ్వనాధ .అరణ్య కాండలో మహర్షు ల విభిన్న తపో లక్షణాలు కన్పిస్తా యి .భక్తిలో ఉన్న
వై లక్షణం అంతా గోచరిస్తు ంది .రావణాసురుని లో శ్రీ విద్య ఉంది .సీతా దేవి పరాశక్తి
మంత్రం శాస్త ్ర రహస్య మంతా ఇందులో నిండి ఉంది .వాల్మీకి మహర్షి సుందర కాండ లో
‘’సుందర  హనుమ మంత్రా న్ని’’ నిక్షేపిస్తే విశ్వనాధ ‘’ఆపదుద్ధా రక హనుమంమంత్రా న్ని’’
నిక్షేపించాడని వ్యాఖ్యానించారు సుప్రసన్నా చార్యులు .అందుకే ఆ మంత్రం ద్రష్ట శచీ
పురందర రుషి తరచుగా హనుమత్ స్తో త్రం చేయటం కనీ పిస్తు ంది .అడవిలో రామ
లక్ష్మణుల తో వెళ్ళే సీతను వర్ణించే సీస పద్యాలలో ‘’సౌభాగ్య లక్ష్మీ స్తో త్రం ‘’ఉందంటారు
ద్రష్ట సుప్రసన్న .అసలు రావణుడే దక్షిణ ఆమ్నాయం లోని ‘’ఖగ రావణ మహా మంత్రా నికి
‘’అది దైవతం అని తేల్చారు ఆచార్యుల వారు .నన్నయ గారి భారత లక్షణాలన్నీ కల్ప
వృక్షం లో సంపూర్ణం గాఅన్వ యిస్తూ ఉంది అని గొప్ప కితాబునిచ్చారు డాక్టర్ సుప్రసన్న
..’’నా సకలోహ   వైభవ సనాధము ‘’అని విశ్వనాధ చెప్పుకోవటం ఇందుకే నంటారు
సుప్రసన్న .

కల్ప వృక్షపు స్త్రీలు --1

    అంటే శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారు రచించిన శ్రీ రామాయణ కల్ప వృక్షం లో స్త్రీ
పాత్ర చిత్రణ .
  ‘’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యము ,అస్మాద్రు శుం –డలఘు స్వాదు
రసావ తార దిషణా హంకార ,దో హల బ్రా హ్మీ మయ మూర్తి శిష్యుడయినాడ న్నట్ట్టి ,యా
వ్యోమ పే—శల చాంద్రీ మృదు కీర్తి చెళ్ళపిళ వంశస్వామికున్నట్లు గన్ ‘’

అంతటి దిషణా  హం కారం ఉన్న కవి విశ్వ నాధ ‘’తేనెల్ వారును ,మేఘ గర్జనలు
వీతేన్చున్ ,,పిక కన్యకా నూనవ్యాహృతి మాదు పంచమ మంచిన్డు న్ ,దయో నవాభః కణశ్రీ
నృత్యంబు ,చూపు మత్కవిత ‘’అని తనను  తానే ఆవిష్కరించు కొన్న విద్వత్ కవి .’’ణా
కవితాన్ ,విశాల జఘనా !ఒక ఔచితి లేదు ,భాషలేదాక్రు తి లేదు ,--ఊరక రసాత్మక తనే
,ప్రవహించి ,పో వుదున్ ‘’  .అని తన రాసాత్మతను తెలియ జేస్తా డు .ఇంకొంచెం గడుసుగా
‘’నన్నయ్యయు ,తిక్కన్నయు ,నన్నావేశించిరి ,పరిణా హ మనస్సంచంన్నత  వారలు
పో యిన –తెన్నున  మెరుగుల ను దీర్చి ,దిద్డు చు పో వుదు న్ ‘’ అంటాడు .అలానే చేసి
చూపించాడు .అందుకే విశ్వనాధ శారద ‘’సకలార్ధ దాయిని ‘’.ఆయన కల్ప వృక్షం
‘’సకలోహ వైభవ సనాధం ‘’.

              కల్ప వృక్షం లో అద్వైత తాత్విక దర్శనం ప్రధానం గా చూపారు విశ్వనాధ


.వాల్మీకి మహర్షి సుందర కాండ లో ‘’సుందర హనుమంమంత్రా న్ని’’ నిక్షే పిస్తే ,విశ్వనాధ
‘’ఆపదుద్ధా ర హనుమంమంత్రా న్ని ‘’ప్రతిష్టించారు .సీతా దేవి పరాశక్తి ,శ్రీ రాముడు శ్రీ విద్యో
పాసకుడు .రాముడు అరణ్యవాసానికి వెళ్ళే సందర్భం లో వర్ణించిన పద్యాలలో ,’’సౌభాగ్య
లక్ష్మీ స్తో త్రం ‘’ఉందని విశ్లేషకులు గమనించారు .

              శూర్పణఖ లో కామం కాయమంతా వ్యాపించి కళ్ళు మూసుకు పో యాయి


.’’లింగ సంబంది కామంబు –లే దు దితిజ ,మనుజ యన్న భేదమ్ము,యౌవనము
,వార్ధకంబున ,దశా ప్రబెధముల్ ,కామ సహిత భావమే దివ్యం ‘’అంటుంది .రావణ డు
మొదలైన వాళ్ళు నాగరకత కల వారే అయినా ,వారి కామ దృష్టి ఇంతే .అని పించాడు
.ఇది ఆధునిక సమాజానికి ప్రతి బిమ్బమే .అయితే సీతా సాధ్వి దృష్టి లో ‘’చేతో మోహ
కుల్యా  నదే మర్యాదాక్రు తి తీర్చు యోగం ‘’ అదీ వారిద్దరి తర తమ భేదం .ఇంత సూక్ష్మ
పరిశీలనా దృష్టి ఆయనది .కల్ప వృక్షం లో ముని పత్నులు ,రాక్షస స్త్రీలు అందరు లౌకిక
వ్యవహారాలలో మన నిత్య జీవితం లో కని పించే మనుష్యుల్లా గానే ప్రవర్తిస్తా రు .
                   కల్ప వృక్షం లో కైక కు పెద్ద పీట వేశాడు విశ్వనాధ .రామ కధ అంతా
‘’కైకేయీ సముపజ్నం ‘’అంటాడు .’’కైకేయీ సముపజ్ఞ మియ్యది ,జగత్కల్యాణ  గాదా
ప్రవాహాకారంబయి పొ ల్చు రామ కధ ‘’అని భరతునితో ,ఆంజనేయుని తో  అని పిస్తా రు
విశ్వనాధ .’’కైక కోరక మహా ప్రభు నీవని రాక లేదు –నీ యాడది సీత కోరక మహాసుర
సంహరణంబు లేదు –యా యాడు ది లేక, లేదు జగమంచు –నిదంతయు నేనా చేసతి
ి న్
‘’అని సీతా  సాధ్వి అగ్ని ప్రవేశం ముందు అంటుంది .రాముడు శుద్ధ సత్య స్వరూపం
.ఆయన క్రియా ప్రవృత్తి ని స్పందింప జేసింది కైక ..ఆ స్పందనను ఫల వంతం చేసింది సీత
.అయోధ్యకు తిరిగి వచ్చిన సీతను కౌగలించు కొని కైక –

‘’ఓసి యనుంగ ! నీవుగా గైకొని ,,ఈ వనీ చయ నికామ నివాస –భరంబదేల్లనున్ —


లోకము నన్ను దిట్టు ట తలోదరి !మార్చితి –కైక పంపనే గాక ,దశాననాది వధ కల్గు నె
,యన్న ప్రశంశ లోనికిన్ –‘’ అని సంబర పడి  పో యింది కైకేయీ.కార్య సాధనకు అంతటి
అంతర్మధనం చెందింది కైక .నిశ్చ యాత్మకం గా సీత ప్రవర్తించింది .అంత రంగాల్లో అంతటి
భేదం .బాల కాండ  నుండి ,యుద్ధ కాండ దాకా ,కైకేయీ స్పురణ రాకుండా కల్ప వృక్ష
కావ్యం సాగదు .శ్రీ రాముడు చేసే ప్రతి యుద్ధ ం లోను కైక ప్రసక్తి తప్పక ఉంటుంది .ఆమె
స్థా నం అంత ఉన్నత మైనది గా విశ్వనాధ తీర్చి దిద్దా డు .

కల్ప వృక్షపు స్త్రీలు –2

          దశరధుని ముగ్గు రు రాణుల గురించి చెప్తు  ,విశ్వనాధ- వారి రూప వర్ణన
చేయడు .లక్షణాలను మాత్రమే చెప్పి ,మనల్నే ఆలోచించు కో మంటాడు .సుమిత్ర ను
కౌసల్య తో ఒక సారి ,కైకతో ఒక సారి కలిపి చెప్తా డు .రామ లక్ష్మణులు ఒక జంటగా ,భరత
శత్రు ఘ్నులు ఒక జంటగా ప్రవర్తిస్తా రనే భావి  భావన సూచిస్తా డు .అదీ విశ్వనాదీయం .

‘’కౌసల్యా ముక్తి కంతా సమానాకార ,నలి సుమిత్ర యుపాసనా స్వరూప –విజయ రమా
కార వినయామ్బుధి బుద్ధి సుమిత్ర

కైకేయి మధు సామ గాన మూర్తి ,-కౌసల్య నవ శరత్కాల మందాకినీ –సిత పుండరీకంబు
శ్రీ సుమిత్ర
మందార పుష్పంబు మహిళా మణిసుమిత్ర –కైకేయి నును నల్ల కల్వ పువ్వు ‘’

కౌసల్య రాముని తల్లి .ముక్తి కాంతా సమాన మైన ఆకారం కలది .లక్ష్మణుడు ఉపాసనా
స్వరూపుడు .శత్రు ఘ్నుడు విజయానికీ ,వినయానికీ ప్రతీక .భరతుడు పరమ భాగవత
శ్రేష్టు డు .అందుకని కైక ను ‘’సామ గాన మూర్తి’’ అన్నాడు విశ్వనాధ .శరత్కాల మందాకినీ
కౌసల్య .-అంటే స్వచ్చమైనది .,శాంత మైనది .ఆమె తో  ఉన్న సుమిత్ర సిత పుండరీకం
.అంటే తెల్ల తామర .మరి కైకేయి ?నల్ల కలువ పువ్వు .రాజులకు అత్యంత ప్రీతీ పాత్ర
మైంది .ఉద్రేకి అని నిగూఢ భావం .ఆమె తో ఉన్న సుమిత్ర మాత్రం యెర్ర మందారం
.గుణాలకు ప్రతీక లుగా వీరిని తన అసమాన పతిభతో తీర్చి దిద్దా డు కవి సమ్రా ట్ .

            రాముని చాప విద్యా గురువు కైక .అస్త ్ర విద్యా గురువు విశ్వా మిత్రు డు .సీతా
రాముల కళ్యాణం తో విశ్వామిత్రు డు తన పని ముగించు కొని వెళ్లి పో తాడు .కాని శ్రీ
రాముడు అడవికి వేడత
ి ేనె, కాని, అసలు రామాయణం మొదలు కాదు కదా .ఆ పనికి ప్రేర
ణ కైక . .ఆమె కూడా శ్రీ రాముని ప్రేరణ తోనే చేసింది . ‘’ .రాముని ఉపనయన సమయం
లో కైక ‘’వజ్ర పుంఖిత వాలు టమ్ము ‘’ భిక్ష గా పెట్టింది .ఇది ఒక వింత భిక్ష .వెంటనే
రాముడు ఉప్పొంగి పో యాడు .తనకు తగిన భిక్ష అని ఆనంద పారవశ్యం చెందాడు
.రాముడి భవిష్యత్తు ‘’దైత్య సంహార గాదా పాండిత్య సముద్ర మూర్తి ‘’కాగలదు అనీ కైక
భావన ,ఆశ .’’మొగమున నింత యై ,మురిసి పో యెను రాముడు ,కైక కన్నులన్ది గము
మరింత ఇంత యయి ,,ఏళ్లు లు  వారే ,--తద న్త రస్థ గిత  రఘూద్వాహ ప్రవిల సచ్చిశు
మూర్తి మరింత ఇంతయై ,జగములు పట్ట   రాని యొక సాహస దీర్ఘ తనుత్వమొ ప్పగన్ ‘’’

            అహల్య విషయం లో కవి చాలా లోక మర్యాదను పాటించి ధర్మోప దేశం చేశాడు
.స్త్రీ ,పురుషులు సంగమం లేకుండా ఎక్కువ కాలం ఉండలేరనేది లోక విదిత మైన
విషయమే .ఉంటె వాంఛ  పెరుగుతుంది .తీరే మార్గ ం లేక పో తే తప్పటడుగులే .పతనం
ప్రా రంభమే .ధర్మ చ్యుతి జరిగి పో తుంది .అందుకే అహల్యను ‘’మంజూషికా రత్నం ‘’ అని
ఎవ్వరూఅనని మాట ను అన్నాడు విశ్వనాధ .రత్నం పెట్టె లోనే ఉంది .వాడకం లేదు
.గౌతమ మహర్షి వెయ్యి సంవత్స రాల దీర్ఘ తపస్సు లో మునిగాడు .భార్య యవ్వనాన్ని
,సౌందర్యాన్ని గురించిన చింత లేదాయనకు .మరి అహల్య లావణ్యం అంతా పో త పో సి
సృష్టింప బడిన ‘’జగదేక సుందరి ‘’.సంసార సౌఖ్యం పొ ందని రుషి భార్య .అందుకే ఆమె లో
‘’లౌల్యం ‘’ప్రవేశించింది..ఆమెను ప్రేమిస్తూ తపిస్తూ , చాలా కాలం నుండి ఇంద్రు డు
సమయం కోసం ఎదురు చూస్తు న్నాడు .ఆ సందర్భం లో అతని మనస్సు లోని మాట ను
కవి ఆవిష్కరిస్తా డు –

‘’ఇది నీకై యది ఎన్ని యేండ్లు దిగులయ్యె  నాకహల్యా ‘’అని ఒకే ఒక్క వాక్యం లో తన
కోరిక తెలిపాడు .రహస్యం గా కలవాలి .సమయమా లేదు .త్వర లోనే తన కోర్కె తీరాలనే
తపనతో ‘’అతి తక్కువ మాటలతో ‘’ తన మనో భావం వ్యక్త ం చేశాడు .పని కావాలి ముందు
.మాటలకు సమయం కాదు .అదీ ఇంద్రు డి ఆత్రం .సంక్షిప్త త కు అద్ద ం  పట్టే సన్నివే శం .

          అహల్య ‘’ఇది ఆదనా!కోడి కూసింధా ?’’అన్నది .  అంటే కోడి కూస్తే గ్రీన్ సిగ్నల్
ఇచ్చి నట్లే .అని భావించి వచ్చేశాడు .ఆమె మాటలు పదే ,పదే  తలచు కొన్నాడు
దేవేంద్రు డు .ఆమె సొ ందర్యాన్ని కళ్ళారా చూడ టానికి రెండు కళ్ళు చాలటం లేదా
కామోద్రేకికి .ఆమె శృంగార రసాభిజ్ఞా తకు పరవ శించాడు . బుద్ధి మహా వేగం గా
ప్రవహిస్తో ంది దేవ రాజు కు ..ఆ ప్రవాహానికి’’ కన్నులు చిదిసి వేయి ముక్క లు ‘’
అయాయట .ఇది గౌతముడు ఇవ్వ బో యే శాపానికి సూచన .అంత సూక్ష్మం గా
ఆలోచించి చెప్పగలడు  విశ్వనాధ . ఈ కధ చెప్పటం లో విశ్వనాధ ఆంతర్యం ‘’నీతి
చెప్పటానికి ,ధర్మ బో ధకు జారత్వం ధన మదాంధుల చెడు లక్షణం అని చాట టా నికే
‘’.అంటాడు ఆయనే .శ్రీ రామ కధా భాష్యం జారత్వం కూడదు అనే సందేశమే అంటాడు
..అహల్య మహా పతివ్రత .కానీ’’ కా మునికీ ,కాలానికీ ‘’లొంగింది ‘’పాపపు పని చేయక
పో యినా ,రుషి పత్నిని కామ వాంచ బాధించింది .శాపగ్రస్త అయింది .తపస్సు చేసి
పునీతు రాలింది .అందుకే శ్రీ రామునికిస్వయం గా వండి ,వడ్డించి ‘’రామ ,రఘు రామ
,దశరధ రామ ,యో యయోధ్యా రామ ,జానకీ రామ ,యోయి తండ్రీ ,అసుర సంహార
రామ ,,పట్టా భి రామ ‘’అని విందుకు ఆహ్వానం గా సంబో ధించింది అహల్యా దేవి .ఈ
సంబో ధనలన్నీ భవిష్యత్తు లో జరిగే కధా సూచనలే .ఆమె మహా తపస్విని కనుక అలా
సంబో ధించటం లో ఔచిత్యం ఉందని కవి విశ్వనాధ సమర్ధించు కొన్నాడు .
           అహల్య కు పంచేద్రియ జ్ఞా నం కలిగే సన్నీ వేశం లో విశ్వనాధ చెప్పిన పద్యం
పంచేద్రియాలతో చేసే మహా భక్తీ పూర్వక ఉపాసనా క్రమం .అద్భుత మైన పద్య మాణిక్యం
.ఏ కవికీ ఇలాంటి భావనే రాలేదు .రాయలేదు కూడా .అందుకే అది విశ్వనాదో ప జ్నకం
.విశ్వనాధైక మార్గ ం .అహల్య పాదాలకు శ్రీ రాముడు నమస్కరించాడు .ఇదీ విశేషమే .ధర్మ
రక్షకుడుకనుక ,తపో మూర్తి కనుక ,ఆమె తపస్విని కనుక రాముడు అలా చేయటం
మర్యాదా పూర్వకమే .ఒక తపః పుంజం లో ఒక భాగం ఇంకో భాగాన్ని గౌరవించటం అనే
వేదాంత భావన ఇమిడి ఉందని విశ్వనాధ సత్య నారాయణ గారే స్వయం గా చెప్పారు
.మిగిలిన విషయాలు మరో సారి -

 కల్ప వృక్షపు స్త్రీలు –3

సీతా సాధ్వి

                                  రామాయణం అంటే రామ ఆయనమే కాదు   ‘’రామా


‘’అయనం ,సీతా చరితము కూడా .వారి ప్రేమ అద్వైతం .నిరంతరం .అందుకే ఇప్పటికీ సీతా
రాముల ఆదర్శ దాంపత్యాన్ని గురించి చెప్పు కోవటం .ఆధునిక సాహిత్యం లో సీతా దేవిని
గురించిన పద్యాలలో రెండే రెండు చాలా గొప్పవి ,ఉత్త మోత్త మ మైనవి అని ఫణి హారం
‘’వల్ల భా చార్య ‘’అనే ప్రముఖ విమర్శకుడు ,రచయిత అన్నారు .అందులో ఒకటి విశ్వనాధ
అద్భుత జ్ఞా న జ్యోతి –

‘’నిగమ నిగమార్ధముల్ జగము నిండెను ,తన్నిగమాంత వైఖరుల్

నిగమ చయమ్ము కన్నహవళించెను,తన్నిగమాంత చూడమై  

తగిలెను బ్రహ్మ నా బడు పదార్ధము ,బ్రహ్మము మౌళి ,సీత ,కేం

జిగురు గోటి రుచి కే రుచిమంత మదెంత చిత్రమో /’’


 రెండవ పద్యం అనుభూతి కవి దేవర కొండ బాల గంగాధర తిలక్ రాసిన ‘’అద్వైత
మాన్మదం’’ లోనిది .

‘’ఏ శరదిందు రేఖ స్ప్రుశియిం పగనవ్వినా సన్న జాజి ,ఆ

శా శికతా  తలాల ,చిరు సవ్వడి ,దొ ర్లేడి పాల నూర్వు ,,యే

మూసినకొండ కొన కోన మ్రో గిన వేకువ వెల్గు మువ్వ ,నీ

తో సరి రావుగా ,వికసితోత్పల నేత్ర మైధిలీ ‘’

అలాంటి ముని అయిన రామునితో సీత అను బంధం అద్వైత మాన్మధమే .ఆడి
దంపతులే కదా వారిద్దరూ .రామత్వం మూర్తీ భావించిన సీత ను సుందర కాండలో
విశ్వనాధ ‘’ఆకృతి రామ చంద్రు విభావాక్రు తి ‘’అని వర్ణించే పద్యం నభూతో నభవిష్యతి .ఆ
దర్శనం ఆత్మా యోగి అయిన విశ్వ నాధకే సాదయం .అంతటి ఆత్మా యోగి ,మనస్స
న్యాసి విశ్వనాధ .

        అత్రి మహర్షి బార్య అనసూయా దేవి సీత ను కన్నా బిడ్డ లా చూస్తు ంది .లంకలో

తనను రాముడు అన్న మాటలను ఆమె తో చెబుతుంది సీతా దేవి .ఆమెకు కోపం వచ్చి

రామున్ని కోపం తో నిండిన కాళ్ళ తో చూస్తు ంది .ముని పత్ని శ్రీ రాముడిని శాపిస్తు ందేమో

నని సీత అంతలోనే భయ పడి పో తుంది ..మళ్ళీ అందరు పుష్పక విమానం ఎక్కి వెళ్లి

పో తున్నప్పుడు అనసూయ చేతి లో’’ రెండు ఫలాలు’’ ఉంచి ఆశ్రమం లోనికి వెళ్లి పో తుంది

.సీతకు అభయం –భర్త రాముడు చూప లేని అనురాగం మాత్రు భక్తితో బిడ్డ లు తీరుస్తా రని

అభయం .కవలలు జన్మిస్తా రని సూచనా .సుకుమార సన్నీ వేశం .పరమ సూ క్ష్మ మైన

శిల్పం .విశ్వనాధ
కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)

  సీతా సాధ్వి

      యుద్ధ కాండ లో ఇంద్రజిత్తు అందర్ని నాగ పాశం తో బంధించాడు .వీరందరూ చని
పో యినట్లు రావణుడు ప్రచారం చేయిస్తా డు .సీతకు విషయం తెలిసింది .ఆమె నమ్మలేదు
.కావాలంటే త్రిజట తో యుద్ధ రంగానికి వెళ్లి చూడమంటాడు పది తలల వాడు. శ్రీ
రామునికి ఏమీ కాదు అనే ధైర్యం లోనే ఉంది .ఆమె విశ్వాసానికి రావణుడు ఆశ్చర్య
పో తాడు .

‘’అతని యందీమెకు గల ప్రత్యయంబు  లోతునకు ,సముద్రములు చాలవు ..ఎత్తు న కు


పర్వతములు చాలవు .వేగమున నదులు చాలవు .ఇంత ప్రశయ
్ర ము విస్హ్లాదీకరింప
శివుడో   క్కడే దయ చూడ వలె ‘’అను కొంటాడు . రాముని క్షేమాన్ని స్వయం గా చూసిన
సీత ,లోకం లోని స్త్రీలు సహజం గా ,ఆపద సమయం లో మొక్కే మొక్కులను మొక్కు
కుంది నాధుని క్షేమం కోరి .

‘’రాఘవుండు ఆపద దాటినం ,త్రిదశ వంద్యున కాహుతి యౌదు నగ్నికిన్ ‘’.అని తనకు ఆ
ఊహ కల్గించిన రావణుని గురువు గా స్వీకరించి ,ఆతనికి నమస్కారం చేస్తా ను అంటుంది
.దీనికి రావణుని స్పందన కూడా తమాషా గా ఉంటుంది .’’సుదతీ ఇంక నతండు నీకు బతి
యంచు గూరు చుంటే ని ,దాన ది యుండెం గద, వాని వంటి పతి చే నగ్ని ప్రవేశం బు
తప్పదు ‘’ .ఇద్ద్దరి మాటల్లో ను భవిష్యత్’’ చితి ప్రవేశం’’ కన్పిస్తు ంది .ఆయన మాటల
ఈటెల కైనా నీకు అగ్ని ప్రవేశం తప్పదు అని రావణుని భావం .ఆమెది మొక్కు .దీన్ని
ఇతని మాటలతో తమాషాగా కలిపాడు కవి .

               అగ్ని ప్రవేశం చేయ బో తూ సీత నాదునితో ‘’ఇరువురము నొక్క వెలుగున –


చెరి సగమును ,దీని నెరుగు శివుడో కరుండే-పురుషుడ వైతివి –నే  గరిత ను గా నైతి ‘’అని
అంటుంది .అదే ఆమె చెప్పిన చివరి రహస్యం .ఆ రహస్యం విప్పట మే రామాయణ కల్ప
వృక్ష శాఖా చంక్రమణం .అదే సాధించి చూపించాడు విశ్వ నాద .రసజ్ఞా తకు ,భావుకత కు
,అలంకార ప్రశస్తి కి ,వివిధ సందర్భోచిత వృత్త ప్రయోగ చాతుర్యానికి ,,భావా విష్కరణకు
,శిల్ప మర్మజ్నత కు ,ఊహా వైభవానికి ,,దివి ,భువుల సంగమానికి ,కల్ప వృక్షం సాక్షీ
భూతం .ఎంత చివరికి ఎక్కితే అంత అమృత ఫల సిద్ధి .అక్కడ నుండే ఊర్ధ ్వమూలం
,అధశ్శ ఖా తత్వ విచారణ .సీతా రాముల దాంపత్యం అనంతం .వారి ప్రేమా అనంతమే
.ఆది  దంపతు లైన లక్ష్మీ నారాయణులే వారిద్దరూ .చివరగా విశ్వ నాద మాటలతోనే
నమస్కారం –

‘’సీతయు ,రామ చంద్రు డును ,జేతము లందు యుగాలు గల్పము

నాతియు ,బూరుషుండు గ ,ననంతర దంపతి భావ,యాపనా

వ్యాతత ,సంస్కృతి ప్రధము లైన టు లాత్మ దలంచు చుందు ,రా

సీతకు ,రామ చంద్రు నకు ,జేతము లంద లి ప్రేమ ఎట్టిదో ?’’

వేయి పడగలు

రేడియో నాటకం  1

          హైదరాబాద్ రేడియో కేంద్రం నుంచి ఈరోజు శని వారం ఉదయం 7-15 కు
విశ్వనాధ వారి ‘’వేయి పడగలు ‘’ఏడవ భాగం ప్రా సార మైంది .నట సామ్రా ట్ అక్కినేని
నాగేశ్వర రావు ఈ ప్రసారాలపై తన స్పందనను అమూల్యమైన రీతిలో వెలువరించాడు
.’’తనకేమీ సాహిత్య పరిజ్ఞా నం లేదని విశ్వనాధ పై మాట్లా డే సత్తా కాని ప్రతిభ కాని తనకు
లేదని సహజం గా చెబుతూనే దాని  విశిష్ట తను మెచ్చాడు .ఇలా రేడియో ద్వారా ఆ నవల
ప్రసారం అవటం ఉత్త మ అభిరుచికి సకేతం అన్నాడు .ఈ ధారావాహిక నాటకం
ప్రా రంభమైన నాటి నుంచి తాను రెగ్యులర్ గా   వింటున్నానని  అద్భుత రీతిలో దీనిని
శ్రో తలకు అంద జేస్తు న్నారని మెచ్చుకొన్నాడు చెప్పాడు .

        ఈ రోజు భాగం లో ధర్మా రావు భార్య అరుంధతి పుట్టినింటికి వెళ్లి , భర్త ఆమె తల్లి
గుడ్ల ప్పగించి చూస్తు ండగానే తీసుకొచ్చిన వైనం బాగుంది అమ్మ నాన్న అత్త పై భర్త పై
మామ గారిపై చెప్పిన అభూత కల్పనలన్నీ మొదట్లో నమ్మిన ఆమె ఇప్పుడు వ్యక్తు రాలై
వాటిలో నిజం  ఏమిటోగ్రహించి భర్త కు పూస గుచ్చినట్లు తెలిపింది ఆమె లోని పరివర్త న
మనకు విభ్రా ంతి కలిగిస్తు ంది .వారిద్దరూ  గట్ల వెంట ,చెట్ల వెంట  డొంకలంబడి నడిచి
వస్తు ంటే ‘’ప్రణయ సమాధి ‘’లో ఉండిపో యామని ధర్మా రావు తో విశ్వనాధ అని పించిన
మాట అతి విలువైనది ,సందర్భోచితమైనది .గంగావతరణం గురించి వారిద్దరి మధ్య
వచ్చిన చర్చలో తాము ‘’ప్రణయావతరణం ‘’లో ఉన్నామని అని పించటం విశ్వనాధకే
చెల్లి ంది .తల్లి పెట్టిన ఆరడులు తన డబ్బు, నగలు లాక్కోవటం ఆమె దాని పై ఎంత
మానసిక క్షోభ అనుభావిన్చిందో నీళ్ళు కారే కన్నుల తో ఆమె చెప్పిన తీరు కు హాట్స్ ఆఫ్
.తనకు రక్షణ ,ఏడుగడ భర్త మాత్రమె నని తన ఇల్లు అత్తా రిల్లే నని ఆమె గ్రహించి మ
సలిన విధం అర్ధా ంగికి ఉండాల్సిన లక్షణాలను తెలియ జేసింది .ఎంతైనా భర్త దగ్గ ర అంతకు
ముందు ‘’మూడు రాత్రు లు ‘’గడిపింది కనుక ఆతని స్వభావం, శీలం అత్త గారి
మంచితనం,ఆ కుటుంబ గౌరవం సంఘం లో వారికి ఉన్న ఉన్నత స్తా నం  అర్ధమై తల్లి తన
దగ్గ రున్న నగ ను లాక్కోవటానికి చేస్తు న్న ప్రయత్నం తెలిసి దాన్ని బంధువుల ఇంట్లో
జాగ్రత్త చేసి ,అప్పుడే ‘’ఆరిందా ‘’అయి పో యింది అరుంధతి . ధర్మా రావు కు తగిన
అర్ధా ంగి అని పించుకోంది .  ఆ నాడు వియ్యపు రాళ్ళు ,వియ్యంకులు కొందరు ఎలా
కూతుళ్ళ కాపురం లో చిచ్చు పెట్టి స్వార్ధ ప్రయోజనాలు సాధించుకొనే వారో అరుంధతి
అమ్మా నాన్న దానికి సాక్షీ భూతులుగా నిలిచారు .మిగిలిన వారు ఎంత గుట్టు గా ,సమాజ
హితం గా కుటుంబ ఉన్నతికి మార్గ దర్శులు గా ఉన్నారో ధర్మా రావు తల్లి తండ్రీ
ఉదాహరణ లుగా కనీ పిస్తా రు .    

           రంగా జమ్మ’’ధర్ము’’గుంటూరు విద్య కోసం  ,,చేస్తు న్న సాయం ,ఆమె కొడుకును
‘’అన్నా ‘’అని ఇతను పిలవటం ఆత్మీయతకు అద్ద ం పట్టింది .అతని పిల్లా డిని ప్రేమ తో
పలకరించిన వైనం ముగ్ధు ల్ని చేస్తు ంది .వారి సంభాషణలన్నీ ఒకప్పటి ఉమ్మడి కుటుంబ
భావనలకు ఆనవాలు .అలాగే ధర్మా రావు తల్లి మాట్లా డే ప్రతి మాట లోను ప్రేమ, చనువు
గౌరవం ,అంకిత భావం కనిపిస్తా యి .ఎంత చక్కని వ్యవస్థ ,ఈ నాడు భ్రస్టు పట్టి పో యిందో
తెలుస్తు ంది .గిరిక ,ధర్మా రావు సంభాషణలలో ఒక దైవీ భావం సమర్పణా భావం జ్యోతక
మవుతాయి .వీరి సంభాషణ ఆధ్యాత్మిక ఉన్నతికి సో పానాలని పిస్తా యి .

            ఆరవ ఎపిసో డ్ లో కొత్త దంపతుల ప్రణయం ఆ నాటి భార్యలు చూపని చొరవ
అప్పటికింకా పుట్టింటి పై మమ కారం ,అత్తి న్టిపై నూరిపో య బడ్డ కోపం ద్వేషం ప్రస్పుట
మయ్యాయి అయినా ధర్మా రావు సంస్కారి కనుక ఆమె చెప్పిన వన్నీ విని చాలా ఓపిక
గా భార్య మనసులో ప్రేమ బీజాలు నాటి ద్వేష పు కలుపు మొక్కల్ని పెకలించి ఆమె లో
అర్ధా ంగికి కావలసిన లక్షణాలకు దో హదం చేశాడు .ఆమె తో సాహిత్య చర్చ ఆమె పరిణతికి
కారణం కూడా అయింది .

             అరగంట సేపు ప్రసారమయ్యే ఈ నాటకం లో ఒక్క క్షణం కూడా వ్యర్ధం అని
పించదు .ఒక్క నిమిషం కూడా ‘’పలచన ‘’అని తోచదు  సాంద్రం గా ,మనసుకు
హత్తు కోనేట్లు ఉండటం ప్రత్యేకత .ప్రా రంభ గీతమూ కమనీయం గా ఉండి వెంటనే కధలోకి
ప్రవేశింప జేస్తు ంది .ఇంత మంచి నాటకీ కరణ చేసిన డాక్టర్ దిట్ట కవి శ్యామలా దేవి గారికి
,ఇంత మహో జ్వలం గా తీర్చి దిద్దు తున్న శైలజా నిర్మల గారికి ,ప్రసారం చేస్తు న్న సంగీత
సాహిత్య సవ్య సాచి ,స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారికి నాటకం లో
పాత్రలలో ఒదిగి పో యి జీవిస్తూ విశ్వనాధ కు చిర యశస్సు సాధిస్తూ తాము కీర్తి
పొ ందుతున్న నటీ నటులకు అందరికి హార్దిక శుభాభి నందనలు .తెలుగు జాతి మరువ
లేని చారిత్రిక ఘట్ట ం ఇది

Missing episodes

రేడియో నాటకం -12 వ భాగం

         ఈ రోజు శని వారం ఉదయం ఎడుమ్బావుకు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం  తొలి

తెలుగు జ్ఞా న పీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన వేయి

పడగలు నవలకు నాటకీ కరణం చేసిన పన్నేండవ భాగం విన్నాను .ముందు మాట

చెప్పినవారు మన రాష్ట ం్ర లోని జానపద కళా రీతులను తెలుగు చదువుల స్థా నం లో ఆంగ్ల
భాష ప్రా చుర్యం పొ ందుతున్న రీతికి అంతరించి పో తున్న సంస్కృతికి ధర్మానికి ప్రతీక వేయి

పడగలు అని చెప్పి దీనినొక అద్భుత రసమయ కావ్యం లా నవలా సొ గసులతో తీర్చి

దిద్దిన విశ్వనాధ సహస్ర ముఖ మేధో వికసనం గా అభి వర్ణించారు జన జాగృతి చేశారని

చెప్పారు .

         ఈ నాటి ఈ భాగం లో హరప్ప  సుబ్బన్న పేట లో లో జరుగుతున్నజానపద కళా

రీతుల ప్రదర్శన చూస్తా డు ,ప్రక్కనే ధర్మా రావు కూర్చుంటాడు  చిన్న రాజా వారిని

తండ్రిగారి అనుమతి తీసుకొని వచ్చారా అని అడుగుతాడు దానికి ఆ కుర్రా డు ఇలాంటి

వాటికి అనుమతి ఎందుకని ,అయినా అనుమతి పొ ందే వచ్చానని ,ముందు  తండ్రి వద్ద ని

వారిన్చాడని కాదు వెళ్తా ను అంటే అప్పుడు ‘’ఆమె ‘’వైపు అదో లా చాశాడని ఆమె ఇంగ్లీష్

సంగీతం లో లీనమై అదో లా చూసిందని అప్పుడు అయిష్ట ం గానే సరే వవెళ్ళ మన్నాడని

సవివరం గా తెలియ జేస్తా డు ఇక్కడ తన తండ్రి రెండో పెళ్లి చేసుకొన్నా ఆవిడను పిన్ని

అనకుండా అదేదో అసహ్యం భావం తో ‘’ఆమె ‘’అని తనకున్న అభిప్రా యాన్ని బయట

పెట్టా డు .’’మీ ప్రక్కన కూర్చో వచ్చా? /’’అని ధర్మను అడిగితే ‘’అదేమిటి బాబు నా ఒళ్లో

కూర్చోవలసిన వాడివి .నాకు తామ్ముడు లాంటి వాడివి ‘’అని ఆప్యాయతను వర్షిస్తే హరప్ప

దానిలో తడిసి ముద్దా అయ్యాడు ఇదీ ఆరాధనా భావం అతను కళల కు

చూపిస్తు న్నఆసక్తికి నిదర్శనం .తండ్రి .

       వారి సంభాషణ లో పాముల వాళ్ళ ప్రదర్శన ప్రసక్తి వస్తు ంది పాములాడించే వాడు

వివిధ రకాల పాముల్ని వాటి విషాలను గురించి కాటు వేస్తె నివారణ గురించి చాలా వివరం

గా చెప్పటం చూసి వాటిని ఆడించిన తీరును చూసి సంభ్రమాశ్చర్యాలతో మునిగి పో యాడు

.అప్పుడు ధర్మా రావు ‘’వాడు చెప్పిన విషయాలు ఒక రిసెర్చ్ ప్రొ ఫెసర్ చేసన
ి పరిశోధనను

తల దన్నేలా ఉందని అలాంటి వాడి ప్రతిభాకు  ఏ యూని వర్సిటి గుర్తించని ,తగిన

ప్రో త్సాహమివ్వదనిఅతను బాధ పడ్డా డు  నిజమే నంటాడు హరప్పా . ఎట్సన్ డో రా దొ ర

మన కళల ప్రా మాణ్యాన్ని ఎంతో మెచ్చాడని కూడా తెలియ జేస్తా డు


           మర్నాడు ప్రహ్లా ద నాటకం చూడాలని ఉందని అన్నబుల్లి రాజా వారిని తండ్రి

అనుమతి తీసుకొని రమ్మని హెచ్చరించాడు .అలాగే మర్నాడు వచ్చాడు తండ్రి అంత

తేలిగ్గా ఒప్పుకోలేదని ,మన సంస్థా నం లోనే దాన్ని ప్రదర్శింప జేద్దా మని అప్పుడు

చూడచ్చు అని అన్నాడని కాని అంత దాకా ఆగలేక వచ్చానని అన్నాడు .ప్రహ్లా దుడు

మహా భక్తు డని ధర్మం కోసం అసలైన చదువు కోసం అలమటించిన బాలుడని ఎన్నో

బాధలు తండ్రి చేతుల్లో అనుభవించాడని అన్నిటికీ శ్రీ హరే ఉన్నాడని త్రికరణ శుద్ధిగా

నమ్మాడని అలానే విష్ణు వు అతన్ని కాపాడాడని చివరికి స్త ంభం లో ఉన్న హరి నరసింహ

రూపం లో ప్రత్యక్ష మైనట్లు నాటకం లో చూపారు .నరసింహ పాత్ర దారి హిరన్య కశిపుడిని

చంపిన సన్నివేశం లో వెంటనే కొందరు వచ్చి హారతి ఇచ్చి శాంతింప జేశారు ఇలా

ఎందుకు చేశారని కుతూహలం గా హరప్పా అడిగాడు దానికి ‘’ఒకప్పుడు నరసింహ

పాత్రను తండ్రి హిరణ్య కశిపుడు పాత్రను కొడుకు వేశారని తండ్రిపాత్రదారి పాత్రలో లీనమై

పో యి ఇనుప గోళ్ళతో నిజం గానే కొడుకు హిరణ్య క్షిపుడిని చీల్చేశాడని అప్పటి నుంచి ఈ

జాగ్రత్త తీసుకొంటున్నారని చక్కని సమాధానం చెప్పి అతని లో ఉన్న కుతూహలాన్ని

మెచ్చాడు

        అలాగే దమయంతి రెండవ స్వయం వరం లో ఆమె వయస్సు ఎంత అని ధర్మ ను

అడిగితే అతని తెలుసుకొనే కోరికను ఆహ్వానించి 34 అని చెప్పాడు . తనకు బందరు

జాతీయ కళా శాలలో తెలుగు లెక్చరర్  పో స్టింగ్ వచ్చిందని చెబితే ‘’జీతం ఎంత ?/’’అని

అడిగితే ‘’ముప్ఫై రూపాయలు అని చెప్పాడు .మరి తనకు ఇంగ్లీష్ ను రోజుకో గంట

మాత్రమె బో ధించే ఈట్సన్ దొ రకు నెలకు పన్నెండు వందలు ఇస్తు న్నారని బాధగా

అంటాడు హరప్పా .అంటే మన చదువులు చెప్పే వారిని చాలా తేలిగ్గా చూస్తు న్నారని

,పరాయి భాష చెప్పే వారిని నెత్తి న కెత్తు కొని చాల ఎక్కువ జీతం  ఇస్తు నారని ఆ చిన్న

బుర్ర ఆలోచించ గలిగింది ఇతనే భవిష్యత్తు లో దివాణాన్ని సంస్కరించ గల ఆశా దీపం అని

తెలియ జేస్తా డు విశ్వనాధ


      ఇట్లా ఈ భాగం లో మన జానపదకళకు కూచి పూడి నాట్యానికి నాటకానికి పెద్ద

పీటవేసి వీటిని అందరు సమాదరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు కవి సామ్రా ట్

.నాటకం లో అందరు సమర్ధ వంతం గా తమ పాత్రలను పో షించి న్యాయం చేకూర్చారు .

రేడియో నాటకం -15 వ భాగం

     ఈ రోజు శని వారం  ఉదయం ఏడుం బావుకు   హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం
నుండి శ్రీ విశ్వ నాద వారి వేయి పడగలు నవలకు  మలచిన రేడియో నాటకం పది హేనవ
భాగం ప్రసార మైంది .ఆచార్య యెన్ .గోపి గారి ప్రస్తా వన ఏంతో ఉన్నతం గా ఉంది .
విశ్వనాధ ను దర్శించ గలిగానని అది తన అదృష్ట మని గోపి అన్నారు .’’ఆంద్ర దేశం పట్ట ని
విరాట్ సాహితీ మూర్తి విశ్వనాధ’’ అని మెచ్చారు .ఈనవల జమీందారి వ్యవస్థ
అంతమవుతున్న కాలానికి ,ఆధునికం గా వస్తు న్న తీరేమిటో తెన్నేమితో తెలియని
కాలానికి సంధి కాలం లో వచ్చిన నవల అన్నారు ఇది సంధి నవల అన వచ్చు .ప్రతి పాత్ర
ఔచిత్యంతో జీవం తొణినికిస లాడేట్లు కవి సామ్రా ట్ తీర్చిదిద్దా రని ,పర్యావరణ స్పృహ ను
అద్భుతం గా ఆవిష్కరించిన నవలగా ఇది వన్నె కేక్కిందని ,విశ్వనాధ బహుముఖీన
ప్రతిభకు దర్పణం అని కీర్తించారు .అలాంటి ఉన్నత నవలకు అంతేసమున్నత స్తా యిలో
నాటకీ కరించి ప్రసారం చేస్తు న్న హైదరాబాద్ రేడియో కేంద్రం వారి కృషి ప్రశంస నీయం
అని  శ్లా ఘించారు గోపి . .

   ఈ రోజు ఎపిసో డ్ లో జోశ్యులు అనే బడి పంతులు ,ఆయన భార్య మంగ ల కాపురం,
ఆయన చాలీ చాలని జీతం ,దాన్ని అవకాశం చేసుకొని రామేశం ఆడే కపటనాటకం ,అతని
భార్య ను ప్రలోభ పెట్టి వశ పరచుకొన్న తీరు ,డబ్బు నగల పిచ్చికి ఆమె’’ సేద్యూస్ ‘’అయి,
దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకొన్నా వైనం ,ఇది మొదట్లో తెలుసుకో లేక
పో యినా నిదానం గా గ్రహించి వాడిని అదుపు చేయలేని అసమర్ధత ,ఆమె ను కట్ట డి
చేయ లేని అశక్త తను  ,వంటరిగా పిచ్చి వాడైకుమిలి పో యే విధము  అద్భుతం గా ఉంది
వాడు పంపిన సంజాయిషీ ఉత్త రానికి జవాబుగా జోశ్యులు రాసిన ‘’ఆత్మ క్షోభను’’ స్టా ఫ్
మేమ్బర్ల ందరు చదివేట్లు ప్యూన్ తో పంపి, వాడిని కపటపు నైజాన్ని ఎండ గట్టిన తీరు
కన్నీరు తెప్పించింది .భార్యకు మందలింపు గా హెచ్చరిక గా వాడు వాడుకొని వదిలేసే
రకమని, తానిక  జీవించి ఉండలేనని కనీసం బతకతానికైనా వాడి దగ్గ ర డబ్బు గుంజే
మార్గ ం ఎర్పరచుకోమని పిచ్చి ప్రేలాపనగా చెప్పి వీధిలోకి పారి పో యిన జోశ్యులను చూసి
ఆమె ‘’మళ్ళీ తిరిగి రారా ?అనటం ఈ నాడే కాదు ,ఆ నాడూ ఇలాంటివి జరిగేవి అనటానికి
నిదర్శనం గా ఉంది జోశ్యుల వృత్తా ంతం కను విప్పు కలిగిస్తు ంది .

    కిరీటీ వాళ్ళు ధర్మా రావు ఇంటికి రావటం, వారి స్నేహానికి ఆనవాలుగా ఉంది .వారి
మధ్య సంభాషణలు సరసంగా ,ఆత్మీయం గా ఉన్నాయి స్నేహ ధర్మానికి ప్రతీక గా అని
పిస్తా యి .అవసరమైన వారికి అవసర మైనప్పుడు పెద్దన్నలా ధర్మా రావు ఇచ్చే సలహాలు
వారి జీవిత గమనానికి తోడ్పడేవి లా ఉన్నాయి .విశ్వనాధ సకలోహ వైభావమైన వేయి
పడగలు రేడియో అంతా విస్త రించి ,ఆంద్ర దేశానికి ధర్మ ఘంటా రావాన్ని కమనీయం గా
విని పిస్తో ంది .అందరికి అభినందన శతం.

     గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-13-ఉయ్యూరు 

రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం )

  ఈ రోజు అంటే నవంబర్ ముప్ఫై  న శనివారం ఉదయం ఏడుం బావుకు కవి సమ్రా ట్
విశ్వ నాద వారి వేయి పడగలు పదహారవ భాగం ‘’కిరీటి -శశిరేఖా పరిణయం ‘’గా ప్రసార
మయింది .కిందటి వారం పంతులు  ‘’జోస్యుల ‘’ఉన్మాదం, మరణం తో విషాదాంతమైన
ఎపిసో డ్ ,ఈ వారం కిరీటి వివాహం తో మొదాంతం అయి హాయి అని పించింది .కిరీటి
ధర్మా రావు అరుంధతి ల వద్ద కు వచ్చి తన గోడు వెళ్ళ బో సుకోవటం వీళ్ళిద్ద రూ ధైర్యం
చెప్పి కార్యోన్ముఖుడిని చేయటం తో ఈ వారం కధ ప్రా రంభ మైంది .చిక్కి శల్యమై దిక్కు
తోచని స్తితిలో ఉన్న కిరీటిని ఓదార్చి ,ధైర్యం చెప్పి ముందుకు నడిచేట్లు చేశారు .వీరి
మధ్య సంభాషణలు రసవత్త రం గా ఉన్నాయి .

    ధైర్యం తెచ్చుకొన్న కిరీటి చక్కని మాయోపాయం చేసి మామకు ఉత్త రం రాసి ,బో ల్తా
కొట్టించి ,మామ మనసును  మార్చి ,ఆయనే తనకూతురు శశిరేఖను కిరీటికి ఇచ్చి  పెళ్లి
చేయటానికి ముందుకొచ్చేట్లు చేస్తా డు ..ఇదంతా ‘’మినీ మాయా బజార్ ‘’అని పించి మహా
సరదా గా ముగింపు కొచ్చింది .

  ఈ ఎపిసో డ్ ముందు ప్రముఖ సాహితీ వేత్త ఒకరు(వారి పేరు వినలేక పో యాను ) వేయి
పడగలు పై తమ అమూల్య అభిప్రా యాన్ని విడ మర్చి వివరించారు .’’వెయ్యి పాత్రలున్న
ఈ నవలను నాటకం గా మలచటం ఏంతో కష్ట ం .కాని  అలాంటి దాన్ని సులభ సాధ్యం
చేసి, నాటకం గా  ఏంతో  రంజకం గా మలచి ప్రసారం చేసి తన సామర్ధ్యాన్ని
నిరూపించుకొన్న హైదరాబాద్ ఆకాశ వాణిని ,యెంత అభినందించినా మాటలు చాలవు
అన్నారు .పాత్ర దారు లందరూ తమ పాత్రలను అత్యంత సమర్ధ వంతం గా పో షించి నాటక
విజయానికి ఏంతోసహకరించారు.  అందరు అభి నంద నీయులే ‘’అని పొ ంగిపో తూ కొని
యాడారు .

విజ్ఞ ప్తి –ఎపిసో డు కు  ముందు ‘’వేయి పడగలు’’ గొప్పదనాన్ని గురించి వివరించే సాహితీ
ప్రముఖుని పేరు చెబుతున్నారు .బాగుంది .వారి ప్రసంగం అయిన తర్వాత కూడా వారి
పేరు మరొక్క మారు చెప్పటం భావ్యమేమో నని పిస్తో ంది .రేడియో లోఇది మామూలే.
దీని వల్ల  ఒక అరనిముషమే ఖర్చు అవుతుంది .నా సూచన ను గమనించి ఇకపై
అనుసరిస్తా రని ఆశిస్తు న్నాను .
రేడియో నాటకం -17 వ భాగం

ఈ రోజు శనివారం ఆకాశ వాణి హైదరా బాద్ కేంద్రం నుండి వేయి పడగలు పది హేడవ
భాగం ఆచార్య శ్రీ ఎస్.గంగప్ప గారి అభిభాషణం తో ప్రా రంభమైంది .గంగప్ప గారి
అనుభవపూర్వక ప్రశంస పువ్వుకు తావి అబ్బినట్లు న్నది .

   ఇవాల్టి భాగం లో అన్ని రసాలు సమ పాళ్ళలో ఉన్నాయి .అరుంధతి ధర్మా రావు ల


దాంపత్య మధురిమలు ఇంకో చిన్న ధర్మా రావు ఈ లోకం లోకి రావటం ఆనందదాయకం
అయితే అరుంధతి అనారోగ్యం ఆందో ళన కారి అయింది .పశుపతి అనసూయ ల వివాహం
జరిగి వారికి పుట్టిన ఆడపిల్లకు అరుంధతి అని పేరు పెట్టటం చిన్న అరుంధతి రంగ ప్రవేశం
చేసి నట్లు అయింది .కుమార స్వామి వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాక పో వటం
శ్యామలను ఆతను వివాహంచేసుకోవటానికి ఏర్పడ్డ ఇబ్బందులు దానికి ధర్మా రావు
వేసన
ి ‘’ఠస్సా’’పని చేసి కొందరు పునరాలోచన లో పడటం కొంత వరకు కుమారస్వామికి
లైన్ క్లియర్ అయినట్లు తోచింది .

హరప్ప నాయకుడు వివాహాలు చేయటం లో తాత గారి ఆంశ ను చూపించటం ,గిరిక భక్తీ
ని అందరూ ప్రశంసించటం బాగుంది .వసిష్ట మహర్షి నూరుగురు పుత్రు లను ముంచటానికి
గంగానది  నూరు చీలికలై ‘’శతద్రు ‘’పేరు తో వ్యవహరిమ్పబడం అందరికీ తెలిసి ఉండక
పో వచ్చు  .ఇలాంటివి విశ్వనాధ ఎన్నో చెప్పగల సమర్ధు లు ఆయనే చెప్ప గల నేర్పరులు
కూడా ..ధర్మం ,అగ్ని ,తస్కరుడు ,రాజు మనం చేసే తప్పులకు శిక్ష
విదిస్తా రన్నాడు..సుబ్బన్న పేట అగ్ని ప్రమాదం జరిగి  ఇళ్ళు తగల బడి పో వటం
,అందులో అతని ఇల్లూ ఉండటం అతని  విచారకరం .చిన్న అరుంధతి ని తెచ్చి ఇక్కడ
ఉంచుకోవాలన్న అరుంధతి కోర్కె ను సున్నితం గా వాయిదా వేసిన ధర్మా రావు చాతుర్యం
బాగుంది .

     సంఘం లో అందరూ అరుంధతి వంటి పతివ్రతలు ఉండరని అందరూ ధర్మా రావు


లుగా ఉండలేరని ,కొందరు యేవో కారణాల వల్ల  ధర్మానికి దూరం అవుతారని వారిని
తేలిగ్గా చూడరాదని సానుభూతి వారిపై చూపటం మన ధర్మమని చెప్పిన ధర్మా రావు
బో ధ అందరికి అనుసరణీయం .ఇక్కడ మంగమ్మ అంటే  పంతులు జోశ్యులు భార్య
క్రమంగా సంఘం లో మంచి పేరు తెచ్చుకోవటం ఆమె సమాజ సేవలో తరించటానికి చేసే
ప్రయత్నాలు సమాజ అన్యాయానికి స్వీయ అనాలోచిత నిర్ణయానికి బలి అయిన
మహిళమళ్ళీ జన జీవన స్రవంతి లోకి రావటం అందరు హర్షించే విషయం పతిత అలానే
ఉండి పో రాదు. .మారి సార్ధక జీవి కావాలన్న విశ్వనాధ సంస్కార హృదయం మనకు
ఆవిష్కారం అవుతుంది .ఈ విధం గా ఈ రోజు ఎపిసో డ్  కధలోను , జీవితం లోను  అనేక
‘’షేడ్స్’’. కనిపించి అన్నీ రసకందాయం లో పండాయని అని పించింది .

  వేయి పడగలు రేడియో నాటకం -18 వ భాగం

      సుబ్బన్న పేట కు పురావైభావం

           ఈ రోజుఉదయం  (21-12-13  న హైదరాబాద్ ఆకాశ


వాణి)నుంచిప్రసారమైనవేయి పడగలు ధారావాహిక నాటకం 18 వ భాగం వింటుంటే
సుబ్బన్న పేట కు పురా వైభవం సంతరిస్తో ందన్న అభిప్రా యం కలిగింది  .ఎపిసో డ్ కు
ముందు ప్రఖ్యాత సాహితీ మూర్తి శ్రీ మతి అనంత లక్ష్మి గారి అభి భాషణం కొత్త దనం గా
ఉంది .విశ్వ నాద సాహితీ మూర్తిని పూజించటానికి పూసిన కల్ప వృక్షం ఆయన రాసిన
రామాయణం అన్నారామె .మార్పు రావాల్సిందే కాని అది మంచికి దో హదం చేసేది అవ్వాలి
ధర్మ చ్యుతికి సహకరించ రాదనీ విశ్వనాధ చెప్పారన్నారు .ఆయన సృష్టించిన పాత్రలన్నీ
ఆ నాటి కాలం వారేనని ఎంకి పాటల ప్రా చుర్యాన్ని చెప్పారంటే సాటి రచయితల పట్ల
ఆయనకున్న గౌరవం తెలుస్తు ందని తెలుగు నాట వచ్చిన అన్ని ఉద్యమాలను స్ప్రుశిం
చారని ,లెద్ , బీటర్ అనీబి సెంట్ జిడ్డు కృష్ణ మూర్తి గార్ల భావాలను కూడా పొ ందు
పరచారని కీర్తించారు .
        రంగా రావు జబ్బుకు ఆయుర్వేద వైద్యం చేయించటం లో హరప్పా చొరవ,అందుకు 
తండ్రిని ఒప్పించటం దివాణం మళ్ళీ గాడిలో పడుతున్నట్లు తెలుస్తు ంది .పసరిక ను
గార్డేనర్ దొ ర కొనటానికి బేరానికి ధర్మా రావు దగ్గ రకు పంపటం ,వింత అయిన ప్రతి దాన్ని
జంతు ప్రదర్శన శాలలో పెట్టెడబ్బు చేసుకోవటం అన్న  విధానం పై ఏవగింపు కనిపిస్తు ంది
.వ్యాధి ఏమిటో తెలీని అరుంధతి రోజు రోజుకూ చిక్కి పో తూ రాజశేఖర శాస్త్రి కోసం కబురు
పంపమంటే చేతిలో చిల్లి గవ్వలేదని ధర్మా రావు బాధ పడటం తనకొత్త చీర నగా రంగా
పురం నుంచి  తెమ్మని ఆమె చెప్పి తన పరిస్తితి’’ గంగి రెద్దు మీది బొ ంత’’ లాఉందని
అనటం  కన్నీరు తెప్పించే మాటలు .అలాగే సుబ్బన్న పేట లో తాము ఉండటం ఎంత
అదృష్ట మో అని పొ ంగిపో యినపుడు ఆనందమూ కలుగుతుంది

   హరప్ప గురువుగారైన ధర్మా రావు తో శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం చేసి పలికిన
ప్రతిమాటా అనుభూతికి పరాకాష్ట గా కన్పిస్తు ంది .తల్లి మరణం వల్ల  వచ్చిన అశౌచం
అయి పో యి మొదటి సారి దేవాలయానికి వచ్చాడు ఏడాది కాలం పాటు వీటికి దూరమై
తాను ఏమి కోల్పోయాడో తెలుసుకొని బాధపడటం అతని సంస్కారానికి వన్నె తెచ్చింది
,గోవిందుని మనసారా స్మరించిన తీరు భక్తీ పులకాం కితం గా ఉంది

   వైద్యుడు రాజశేఖర శాస్త్రి అరుంధతి నాడి చూసి ఆమెకు ‘’రాజ యక్ష్మ ‘’జబ్బు
వచ్చిందని అది మహా రాజులకు రాణులకు రావాల్సిన జబ్బని ఆమె మంచం మీదే విశ్రా ంతి
తీసుకోవాలని మడి,దడిఅని తడి గుడ్డ లతో ఉండరాదని బరువు మోయరాదని
చెబుతున్నప్పుడు అయ్యో పాపం అని పించింది .    డబ్బేమీ ఇవ్వక్కర్లేదని ,రంగా
రావుఇచ్చిన డబ్బుతో నే ఈమెకూ వైద్యం సాగిస్తా నని చెప్పి ఇద్ద రికీ ఊరట కల్గించాడు
.గోవులలో ప్రా ణం పరమాత్మ కు దగ్గ ర లో ఉంటుందని ధర్మ తో విశ్వ నాద చెప్పించాడు
.హరప్ప గాంభీర్యం ఏ భావాన్ని బయట పెట్టడన్నాడు .తల్లిపై అతనికున్న ఆరాధన
మాటలకందనిదని చెప్పాడు ఆస్తా న దివాన్ రాజీనామా చేయగా ఆ పదవినిని ధర్మ ను
తీసుకోమంటాడు హరప్ప ‘’నేను మీ చిన్నప్పటి నుంచీ ‘’ మీ దివానునే ‘’అని చమత్కారం
గా అన్నాడు  . స్వామి వారి కళ్యాణ ఉత్సవాలు పూర్ణమి నుండి ప్రా రంభ మయ్యాయి
కూచి పూడి వారి కలాపాలు గిరిక భక్తీ భావం తో అంకిత భావం తో చేసిన మాట్శ్యావతార
నృత్యం రసో వై సహః అన్నట్లు ఉంది .మర్నాడు కూర్మావతార నృత్యాన్ని చేయటానికి
మనసంతా కూర్మ నాదునిపై లగ్నం చేయమని ధర్మ గిరికకు బో ధించి కర్త వ్య
పరాయణురాలీని గా చేయటం అతాని పెద్దరికాన్ని తెలియ జేస్తు ంది .రంగా రావు కు చిన్న
రామేశ్వర శాస్త్రి కనిపిస్తే అతనిలో పెద్దా యన కనీ పించి తాను యా కుటుంబాన్ని  దూరం
చేసుకొన్నందుకు పశ్చాత్తా ప పడ్డా డు .కోప్పదతాదనుకొన్న రంగారావు బాగా మాట్లా డటం
చూసి చిన్న శాస్త్రి కూడా సంతోషించటం అతని ప్రవర్త న ,ఆలోచనలలో మార్పుకు మరో
ఆకు తొడిగి నట్లే .ఇదీ పునర్వైభావానికి మరొక ఆకు ..స్వామి కల్యాణాని కి బంధుజనం
అంతా ధర్మా రావు ఇంటికి వస్తే ఇదే పెళ్లి ఇల్లు గా అని పించి ఏంతో మురిసప
ి ో యారు భార్య
భర్త లు ..ఆ రోజుల్లో దేవుడి పెళ్ళికి ఊరంతా వైభోగం అన్నా మాట రుజువైంది అరుంధతి
తెమ్మన్న చీర గొప్పతనాన్ని ఆమె వర్ణిస్తు న్నప్పుడు ఆమె కూడా కావ్య సృష్టి చేసే సత్తా
కలిగి ఉందని ప్రసంషించాడుభర్త . .కుమారస్వామి ధర్మ తో సలిపిన సంభాషణం
సందర్భోచితం రంగారావు లేవలేక పో యినా కల్యాణానికి ఇస్తు న్న చేయూతను ధర్మ కొని
యాడిఅతనిలో ధర్మం మళ్ళీ పాదుకొంటున్నందుకు అందరం ఆనందిస్తా ం .ఈ మార్పే
విశ్వనాధ కోరింది అందుకే ఈ నవల రాసింది కూడా .మరో సారి హైదరాబాద్ ఆకాశ వాణి.
వారిని ,ఈ నాటకం ఇంత రసవత్త రం గా తీర్చి దిద్దిన వారందరినీ మనసారా
అభినందిస్తు న్నాను

మురిపించి ముగిసిన వేయిపడగలు

             హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుంచి ఇరవై రెండు వారాలుగా శనివారం
ఉదయం ఎడుమ్బావుకు ప్రసారమైన తొలి జ్ఞా నపీఠ పురస్కార గ్రహీత విశ్వ నాద
సత్యనారాయణ గారి వేయిపడగలు నవలకు మలచబడిన రేడియో నాటకం కిందటి వారం
తో పూర్తికాగా ఈరోజు దానిపై విశ్లేషణ స్పందన ప్రసారమైంది .ఆచార్య కోవెల
సుప్రసన్నాచార్య గారు సహృదయ స్పందన తెలిపి అభినందించారు .ఆకాశవాణి
హైదరాబాద్ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ఈ నాటకాన్ని
ప్రసారం చేయటం కష్ట తరం అనుకోన్నామని దీన్ని నాటకం గా మలచటానికి దిట్టకవి
శ్యామలాదేవి గారు సర్వ సమర్ధు రాలు అనే నమ్మకం తో అప్పగించామని మొదటి ఎపిసో డ్
ఆమె రాసి చూపిస్తే అద్భుతం గా వచ్చిందని పించిందని ఆమెనే పూర్తిగా రాయమని
చెప్పానని ,తనకున్న నమ్మకాన్ని ఆమె కున్న శేష సాహితీ ప్రజ్ఞ ను జోడించి ,శ్రో తలకు
హృదయ స్పందన కలిగేట్లు రాశారని ఇది చాలా అసాధారణ విషయమని అందుకే ఇంత
అసాధారణ  విజయాన్ని సాధించిందని ,రాష్ట ం్ర లోను రాస్త్రేతరం లోను శ్రో తలు రేడియో
ద్వారా డైరెక్ట్ టు హో మ్ ప్రసారం ద్వారా విని పులకించి పో యి నట్లు ఉత్త రాలద్వారా
మెయిల్స్ ద్వారా ఫో న్ల ద్వారా స్పందన లను తెలియ జేసి తమ ప్రయత్నానికి గొప్ప
విజయం చేకూర్చారని, గాత్రదారులందరూ అత్యంత సమర్ధ వంతంగా పాత్రలను
పో షించారని సరోజా నిర్మల గారు ఇంత భారీ ప్రా జెక్ట్ ను బ్రహ్మాండమైన బాక్ గ్రౌ ండ్
సంగీతం ఎఫెక్ట్ లతో తీర్చిదిద్దా రని ఇదంతా సమష్టి విజయమని ,మంచి కార్యక్రమాలకు
ఎప్పుడూ శ్రో తల ప్రో త్సాహం ఉంటుందని రుజువైంది అన్నారు .అందరికి కృతజ్ఞ తలను
తెలియజేశారు .శ్రో తల కోరిక పై ఈ నాటకాన్ని రాత్రి వేళ తొమ్మిదిన్నర గంటలకు త్వరలో
మళ్ళీ ప్రసారం చేయబో తున్నామని తెలిపారు శ్యామలాదేవి తనకు ఈ ప్రా జెక్ట్ లో పని చేసే
అదృష్ట ం కలిగించిన ఆకాశవాణి వారికి కృతజ్ఞ తలు తెలియజేశారు .ఇంత గొప్ప ఆదరణ
లభించటం సహృదయ శ్రో తల సంస్కారానికి అద్ద ం పట్ట టమే నన్నారు .ఇది అందరి
విజయం అని వినయం గా చెప్పారు

   శ్రీ  ఆదిత్య ప్రసాద్ మరొక గొప్ప ధారావాహికను త్వరలో ప్రసారం చేయబో తున్నామని
అది ప్రసద
ి ్ధ రచయిత ,సినీ  కవి స్వర్గీయ వేటూరి సుందర రామ మూర్తి గారు 1970 లో
రాసిన ‘’సికాకోలు సిన్నది ‘’అనే సంగీత నాటకాన్ని పూర్తీ హంగులతో మరలా ప్రసారం
చేయబో తున్నామని దీన్ని కూడా శ్రో తలు విని ఆదరించాలని ప్రతి ఎపిసో డ్ లోను
ప్రసద
ి ్ధు లైన వారి చేత విషయ వివరణ చేయిస్తా మని అన్నారు .నాటకం లో చివరి భాగం
లోని  ‘’నీవు మిగిలితివి –నేను మిగిలితిని ‘’అన్నధర్మా రావు వాక్యాలతో ఈ స్పందన
కార్యక్రమాన్ని ముగించారు  .

           ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రా రంభించిన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి మొదటి
ఎపిసో డ్ వినగానే ఆక్షణమే ఫో న్ చేసి అభినందించాను. ఇవాళ ఈ ముగింపు ఎపిసో డ్
పూర్తీ అవగానే ఫో న్ చేసి మళ్ళీ అభినందిస్తూ ‘’అప్పుడే అయిపో యిందా ?’’అని
పించిందని  ఇంత మహాద్భుత కార్యక్రమాన్నిఇంత  గొప్ప గా నిర్వహించినందుకు 
హృదయ పూర్వక అభినందనలను అందజేశాను .ఆయనకూడా చాలా ఆనంద పడ్డా రు
.తామూ ఇంత గొప్ప స్పందన ను ఊహించలేదని అంచనాలకు మించి విజయం
సాధించిందని అది విశ్వనాధ దార్శనికతకు విజయమని తాము నిమిత్త మాత్రు లమే నని
అన్నారు .నేను చివరి రెండు ఎపిసో డు లను వినలేక పో యానని చెప్పగా ‘’మీ లాంటి వారి
కోసమే మళ్ళీ రాత్రి పూట త్వరలో ప్రసారం చేస్తు న్నాం వినండి ‘’అని నవ్వుతూ అన్నారు .

           త్వరలో 26 ఎపిసో డ్ లతో వేటూరి వారి ‘’సికాకోలు సిన్నది ‘’సంగీత రూపకం
మళ్ళీ అన్ని హంగులు సమకూర్చి ప్రసారం చేయబో తున్నామని చెప్పారు .నటుడు బాల
కృష్ణ దీన్ని సినిమా గా తీసే ప్రయత్నం కూడా ఒకప్పుడు చేశాడని తెలిపారు
.ఆయనతోఒక ఎపిసో డ్ కు ముందు మాట్లా డిస్తా మన్నారు  వేటూరి వారి అబ్బాయి తోను
ప్రతి ఎపిసో డ్ లోను ముందుగా వేటూరి వారి జీవిత విశేషాలను చెప్పిస్తా మని అలాగే
వేటూరి  వారితో పరిచయం ఉన్న లబ్ధ ప్రతిస్టూ లైన వారందరినీ ఇందులో స్పందన తెలియ
జేయటానికి ఆహ్వానించి ప్రసారం చేస్తా మని ఆనందం గా తెలియజేశారు .హైదరాబాద్
ఆకాశ వాణికి అచ్చ తెలుగుదనం దిద్దు తున్నందుకు అభినందనలు అన్నాను .ఆయన
నవ్వి ‘’ఈ మధ్య ,65 మంది వివిధ భాషాకవులతో కవి సమ్మేళనాన్ని నిర్వహించానని
బహుశా ఏ రాష్ట ్ర కేంద్రం లోను ఇలా ఎవరూ ప్రయోగం చేయలేదని దీన్ని పరిశీలించటానికి
ధిల్లీ నుండి అయిదుగురు కేంద్ర ప్రముఖులు వచ్చారని  ఎంతో సంతృప్తి చెందారని రాష్ట ్ర
గవర్న ర్ గారు ఈ కార్య క్రమం లో పాల్గొ ని ఆశీర్వదించారని వారికి ఒక రేడియో ను
తాము బహూకరించి కార్యక్రమాలు వినమని కోరామని నవ్వుతూ చెప్పారు .ఆయన
సహజ శైలిలో ‘’మాస్టా రూ !ఇలా ముందుకు వెడుతున్నాం ‘’అన్నారు .నిగర్వి
ప్రచారార్భాటం అక్కర్లేని అనుక్షణ కార్య శీలి ,ప్రయోగ శీలి శ్రీ ఆదిత్య ప్రసాద్ .’’ఇంకా ఏమేం
ప్రా జెక్టు లు మీ మనసులో ఉన్నాయ్ ?’’అని నేను అడిగత
ి ే ‘’తెలుగు చారిత్రిక నవల కు
116 ఏళ్ళు వచ్చిన సందర్భం గా శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారి ఒక చారితత
్ర క నవల ను
చదివించే ఆలోచన ఉన్నది’’ అన్నారు అప్పుడు నేను ‘’ఇటీవల మేము అమెరికాలో
ఉన్నప్పుడు అక్కడ ‘’టోరి’’అనే అంతర్జా తీయ రేడియో కార్యక్రమంలో వారడిగిన ప్రశ్న లకు
సరైన సమాధానాలు ,చెప్పినందుకు నాకు ముదిగొండవారి ‘’పట్టా భి ‘’అనే అమరావతి
ప్రభువు వెంకటాద్రి నాయుడి పాలన కాలానికి సంబంధిన చారిత్రా త్మక నవలను, మహా
మంత్రి తిమ్మరుసు డి.వి.డి ని కానుకగా ఇచ్చారని చెప్పగా సంతోషించారు .ముదిగొండ
‘’మరో పాకుడు రాళ్ళు ‘’అనే నవల రావూరి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు నవలకు
కొనసాగింపుగా రాశారని ,దాని మీద కూడా ద్రు ష్టి ఉందని అన్నారు .చాలా ఓపికగా
సంతోషం గా నాతో పావు గంట సేపు ముచ్చటించిన ఆదిత్య ప్రసాద్ గారి సంస్కారానికి
నమస్సులన్ది ంచాను .

     విశ్వనాధ 120 వ జయంతి ఉత్సవాలు-మరియు ''రజనీ'' గంధం 

10-9-14 కవి సమ్రా ట్ ,పద్మభూషణ్ ,కళాప్రపూర్ణ ,జ్ఞా న పీఠ పురస్కృత బ్రహ్మశ్రీ విశ్వనాధ
సత్యనారాయణ గారి 120 వ జయంతిఉత్సవం ఉదయం  విజయవాడ మాచవరం లోని
వారి స్వగృహం ‘’కల్ప వృక్షం ‘’లోవారి మనుమల చేత , సాయంత్రం శ్రీ ఘంట సాల
వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాలలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యం లోను
నిర్వహించ బడింది. రెండిటికి భక్తీ శ్రద్ధలతో  నేనూ నా భార్య ప్రభావతి హాజరై జీవితాలను
ధన్యం చేసుకోన్నాం  .ఉదయం ఎనిమిదింటికే ఉయ్యూరులో టిఫిన్ చేసి బయల్దే రి
మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దర్శనం చేసుకొని ,తర్వాత విశ్వనాధ వారింటికి వెళ్లి
ఉదయం కార్యక్రమం లో పాల్గొ ని ,హో టల్ లో భోజనం చేసి ,తర్వాత ఐ టి ఐ దగ్గ రున్న
స్టేట్ బాంక్ కాలనీలో  ఉంటున్న మా తోడల్లు డి గారింటికి వెళ్లి నాలుగింటిదాక విశ్రా ంతి
తీసుకొని మళ్ళీ బయల్దే రి సీతారాం పురం లో ఉంటున్నడాక్టర్  శ్రీ బాలాంత్రపు రజనీ కాంత
రావు గారింటికి వెళ్లి  ,వారిని దర్శించి ,అక్కడినుండి సత్యనారాయణ పురంలో ఘంట సాల
మ్యూజిక్ కాలేజ్ లో జరిగిన విశ్వనాధ వారి పై ప్రభుత్వ కార్యక్రమం అయిన శ్రీ గారిక పాటి
వారి ప్రసంగం  విని ,నిన్నటి రోజును పూర్తిగా సార్ధకం చేసుకోన్నాము .ఆ విషయాలే మీకు
తెలియ జేస్తు న్నాను .
  ముచ్చటైన చిరంజీవులు - ముగురన్న దమ్ములు  

    ఒక కార్యక్రమాన్ని స్వంత భుజ స్కంధాలపై భారం వేసుకొని దానికొక సంపూర్ణ


రూపాన్నిచ్చి ,ఆచరణ లోకి తేవటం తేలికైన విషయం కాదు .దాన్ని సుసాధ్యం చేశారు
విశ్వానాధ గారి మనుమలు ఛి విశ్వనాధ సత్యనారాయణ ,మనోహర శ్రీ పాణిని ,శక్తిధర
పావకి .తాతగారి సాహిత్యాన్ని ఆసాంతం చదివి ఆకళింపు చేసుకొని దారాపాతం గ వారి
కలప వృక్ష పద్యాలను నోట పలుకుతూ ,అనన్యమైన భక్తీ శ్రద్ధలతో తాతగారి ఆశయాన్ని
తండ్రి కీ .శే పావని శాస్త్రి గారి ఆశయానికి అంకితమై ,అందరికీ ఆదర్శ ప్రా యమైనారు
.ఇందులో మొదటి చివరి కుర్రా ళ్ళది ముఖ్య పాత్ర అయితే మధ్యలో ఆతను అన్నా
తమ్ములను వీర విదేయం గా అనుసరిస్తు న్నారు .ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధార
పడకుండా తమ సంపాదనలో కొంత భాగాన్ని తాతగారి కార్యక్రమాలకు సద్వినియోగం
చేసుకొంటున్న ధన్యులా సో దరులు .వారిని యెంత అభినందించినా తక్కువే .దాదాపు పది
ఏళ్ళనుంచి జనవరిలో జరిగే పుస్త క మహో త్సవం లో విశ్వనాధ వారి స్టా ల్ పెట్టి సమగ్ర
సాహిత్యాన్ని అందజేస్తు న్న పుణ్య మూర్తు లు .అంతకు ముందు తండ్రి పావని గారికి
అండగా నిలబడేవారు .అప్పటి నుంచే నాకు పరిచయమే .ఈ  మధ్య ఆకాశ వాణి
హైదరాబాద్ కేంద్రం నుండి విశ్వనాధ పైస్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి
సారధ్యం లో ప్రసారమైన ‘’వేయి పడగలు ‘’నవలపై వారం వారం వచ్చిన కార్యక్రమాలపై
నేను రాసిన సమీక్షలు వారి మెయిల్ అడ్రస్ కు పంపటం తో మనుమడు సత్యనారాయన
తో పరిచయం గాఢ మైంది .ఫో న్లు చేసి మాట్లా డటం అలవాటైంది . బుధ జన విధేయులు
,తల వంచని దీరుల్లా కన్పించారు ఆసో దర త్రయం .వారిని తీర్చి దిద్దు తున్నది వారి
తల్లిగారు శ్రీమతి రాజేశ్వరి గారు .ఆమె విశ్వనాధకు కూతురు బిడ్డ ,పావని భార్యయై
కోడలైన మనుమరాలు కూడా .ఇంటి దగ్గ ర జరిగే ఈ కార్యక్రమానికి మమ్మల్నీ రమ్మంటే
వెళ్లా ం .ఇంటి వద్ద తాతగారిజయంతి జరపటం వాలళ్ళకోచ్చిన గొప్ప ఆలోచన. కార్య
రూపం దాల్చింది .సఫలమైంది .వారికి శుభాభినందనలు .
   కల్ప వృక్షం

        శిధిలమైన తాత గారి ఇంటిని తమకున్న వనరులతో సర్వాంగ సుందరం గా రూపు
మార్చి ‘’కల్ప వృక్షం ‘’అని సార్ధక నామం పెట్టిన వారి సుమనస్కత ఎన్న తగినది
.తాతగారికిస్టమన
ై ‘’కదంబ వృక్షం ‘’ను పెంచుతున్న వారి భక్తీ కి ఆశీస్సులు . ఆయింటిని
గొప్ప సందర్శక కేంద్రం గా మార్చాలనుకొంటున్న వారి భావనకు అభినందనలు .ఇందులో
ప్రభుత్వం జోక్యం చేసుకొంటే ఇక ఇంతే సంగతులు .ఆ విషయంలో  వారు జాగ రూకులై
ఉంటారని ఆశిస్తు న్నాను .ఇంటిలో తాతగారి చాయా చిత్రా లు ,ఉపయోగించిన వస్తు వులు
,రాసిన పుస్త కాల ప్రదర్శన పెట్టా లనే వారి కోరిక త్వరలో కార్య రూపం దాలుస్తో ంది
.విశ్వనాధ విగ్రహమూ అక్కడ వెలువ బో తోంది .’’విశ్వ నాద ఫౌండేషన్ ‘’ను సో దరులు
ఏర్పరచి కృషి చేసి అందరి దృష్టికి ఆయన సాహిత్యాన్ని చేరువ చేసే ప్రయత్నం
చేస్తు న్నారు .కల్ప వృక్షం రామాయణానికే కాక ‘అందరికి ‘’సాహిత్య కల్ప వృక్షం ‘’కావాలని
నా కోరిక. చేయగల సమర్ధు లు  వారు అనే నమ్మకమూ కనిపించింది .

శ్రీమతి  రాజేశ్వరి గారు

 మేమిద్ద రం లోపలి వెళ్లి రాజేశ్వరి గారిని చూసి మాట్లా డాం .ఉయ్యూరు నుంచి వచ్చాం.
అంటే ఎంతో సంబర పడిపో యారు .మా విషయాలు అడిగి తెలుసుకొన్నారు .విశ్వనాధ
గారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు మా ఉయ్యూరులో ట్యుటోరియల్ కాలేజిలో తెలుగు
పండితులుగా పని చేశారని ,మా ఇంటికి నెల నెలా వచ్చి పాత ఒడ్లు బస్తా లు కొని
తీసుకొని వెళ్ళేవారని ,తరచుగా కలిసి మాట్లా డుకోనేవారమని ,తానె తమ అన్నగారు
చెప్పిన వ్యాసాలను పుస్త కాలను రాశానని చెప్పేవారని గుర్తు చేసుకొన్నాను ఆమెతో
.అంతేకాదు వెంకటేశ్వర్లు గారి అబ్బాయి వ్స్వర్గీయ వేణుగోపాల్ నా దగ్గ ర ట్యూషన్ చదివే
వాడని ,అతని చదువు సంగతి ని ఎప్పటికప్పుడు ఇంటికొచ్చి తెలుసుకొనే వారని
చెప్పాను .గోపాల్ కుమారుడు మురారికి హైదరాబాద్ లో ఉంటున్న మా పెద్ద మేనల్లు డు
ఛి వేలూరి అశోక్ కుమార్తె ఛి సౌ భార్గా వి నిచ్చి వివాహం చేశారాని ఈరకం గా
బాంధవ్యమూ ఉందని చెప్పాం . విశ్వనాధ ఎస్ ఎస్ ఆర్ కాలేజిలో పని చేసినప్పుడు నేను
1956-60 కాలం లో ఇంటర్ ,డిగ్రీలు చదివానని ,అయన నాక్లా సుకొచ్చి పాఠాలు చెప్పారని
దువ్వూరి రామి రెడ్డి గారి ‘’పాన శాల ‘’చెప్పటం ఇంకా గుర్తు ందని అన్నాను .

మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు  అనంత పురం జిల్లా హిందూ పురం
మునిసిపల్ హై స్కూల్ లో ఇరవై రెండేళ్ళు సీనియర్ తెలుగు పండితులు  గా ఉండేవారని
నా చిన్నతనం అక్కడే గడిచిందని చెప్పా .అప్పుడు విశ్వనాధ వారు సభలకోసం హిందూ
పురం ,చుట్టూ  ప్రక్కల ప్రా ంతాలకు వచ్చినప్పుడు మా ఇంట్లో నే ఉండేవారని ఆతిధ్యాన్ని
మా తలిదండ్రు లు ఇచ్చేవారని మ అమ్మగారు భవానమ్మ గారు ఎప్పుడూ చేబుతూ
ఉండేవారని ,మా నాన్న గారికి విశ్వనాధ అంటే విపరీతమైన అభిమానం అని
ఉయ్యూరుహైస్కూల్ లో పని చేసినప్పడు విశ్వనాధను ఆహ్వానించి1952 లో  వారం
రోజులు కల్ప వృక్షం పై మాట్లా డిం చటం నాకు ఇంకా గుర్తు ందని చెప్పా. ఇంగ్లీష్ లెక్చరర్
.శ్రీ జొన్నల గడ్డ సత్య నారాయణ మూర్తి గారు సంస్కృత అధ్యాపకులు  శ్రీ జటావల్ల భుల
పురుషో త్త ం గారు కూడా హిందూ పురం లో మా ఇంట ఆతిధ్యం పొ ందారని మా అమ్మగారు
గుర్తు చేసుకున్న విషయాన్నీ వివరించా .అప్పటినుంచి మా కుటుంబాకి విశ్వనాధ తో
పరిచయం అని చెప్పాను .చాలా ఆనంద పడి మా ఇద్ద రినీ బంధువులుగా భావించి టీ
తెప్పించి తోటి కోడలు చేత ఇప్పించారు .కుమారులకు ఆమె గొప్ప ప్రేరణ గా కనిపించారు
.తాతా, మామ అయిన విశ్వనాధ కు సేవ చేసి మెప్పుపొ ందానని  ఆమె అన్నారు .మా
శ్రీమతి విశ్వనాధ గారి ప్రధమ కళత్రం గారి పుత్రు లు శ్రీ కృష్ణ దేవరాయలు గారి భార్య తో
వారి పిల్లలతో తానూ ప్రక్క ఇంట్లో తన చిన్నతనం లో ఆడుకోన్నానని ,జ్ఞా పకం
చేసుకొన్నది .నేను కృష్ణ దేవరాయలు గారు అమెరికా లో ఉంటూ ‘’సీతాయణం ‘’అనే
పేరుతొ వచన రామాయణాన్ని రాశారని అమెరికా తెలుగు పత్రిక లో అది ధారావాహికం గా
ప్రసారమిందని నేను చదివానని గుర్తు చేసుకొన్నాను .  అక్టో బర్ పందొ మ్మిదవ తేదీ
ఆదివారం  విశ్వనాధ స్వగ్రా మం నందమూరు లో వారి వర్ధంతి సభను ‘’సరసభారతి ‘’నిర్వ
హిస్తో ందని ,పింగళి వారి చిట్టూ ర్పు లోను ,పెండ్యాల వారి స్వగ్రా మం కాటూరు లోను
ఇలాగే నిర్వహించామని తెలియ జేస్తే ఆమె ఏంతో సంతృప్తి చెందారు .సరసభారతి
ప్రచురణలు, నేను రాసిన ‘’శ్రీహనుమత్ కదా నిధి శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ,సిద్ధ
యోగి పుంగవులు మహిళా మాణిక్యాలు ,పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’అయిదు
పుస్త కాలు మనువళ్ళ పేర ఆప్యాయం గారాసి  రాజేశ్వరిగారికి అందజేస్తే ఆమె ఇవన్నీ
తప్పక చదవాల్సినవే నని చదివి సార్ధకం చేస్తా నన్నారు .

కల్ప వృక్షం లో   విశ్వనాధ జయంతి  సభ

  పది గంటలకు ప్రా రంభం కావాల్సిన సభ పదకొండుకు ప్రా రంభమైంది . ముందు కాసేపు
పావకి విశ్వనాధ పద్యాలు పాడి వినిపించాడు .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు రాగానే
విశ్వనాధ చిత్రా నికి పూల మాల వేసి నమస్సు లర్పిచారు మా అందరి చేతా చేయించారు
.బుద్ధ ప్రసాద్ గారికి ‘’పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’ఇస్తూ ‘’మీ ఆవిష్కరణకు నోచుకోని
పుస్త కం ‘’అని చెప్పి నవ్వాను .ఆయనా నవ్వారు .పూర్ణ చంద్ నా ప్రక్కనే ఉండి’’దుర్గా
ప్రసాద్ గారి తీవ్ర పరిశోధనా గ్రంధం ఇది ‘’అన్నారు బుద్ధ ప్రసాద్ గారితో .పావకి ప్రా ర్ధన 
లెక్చరర్ బాలకృష్ణ పర్య వేక్షణ  లో సభ జరిగింది .నేపధ్యాన్ని సత్యనారాయణ
వివరించాడు .తమ తాతగారి తండ్రిగారు విశ్వనాధ శోభనాద్రి గారు కాశీలో గంగా స్నానం
చేస్తు ంటే శివలింగం రెండు చేతుల్లో కి దైవ సంకల్పం గా వచ్చి చేరిందని అప్పటి నుంచి
ఇంటికి వచ్చేదాకా  నంద దమూరు లో ప్రతిష్ట చేసే దాకా దాన్ని కింద పెట్టకుండా
చేతుల్లో నే ఒకరితర్వాత ఒకరు జాగ్రత్తగా పట్టు కొని ఉండి ప్రతిష్టించి దాని శక్తిని కాపాడిన
మహా చరితులని గుర్తు చేసుకొన్నాడు .ఇప్పటికీ  అక్కడి ఆలయం తమ కిందే ఉందని
చెప్పాడు .ఫౌండేషన్ ఏర్పాటు గురించి వివరించాడు .ఆశయాలు ,పడిన పాట్లు ముందుకు,
దూసుకొని పో తున్న మొక్క వోని ధైర్యాన్ని వివరించి అందరి ప్రశంసలు అందుకోన్నారా
సో దర త్రయం .ప్రతినెలా కల్ప వృక్ష చాయలో ఒక కార్య క్రమం నిర్వహించాలనే ఆశయం
లో ఉన్నారు వారు .శుభం భూయాత్ అనారు అందరూ .

 తాతయ్య మామ

 ముందుగా శ్రీమతి రాజేశ్వరి గారు తమ అనుభవాలను తెలియ జేశారు సుదీర్ఘం గా


ఆత్మీయం గా ఆర్ద్రం గా .’’నేను విశ్వనాధ  కుమార్తెకు కూతురిని .నేను పుట్ట గానే ఎత్తు కొని
తాతయ్య విశ్వనాధ మా అబ్బాయి పావని ని పెళ్లి చేసుకో . ఆస్తి అంతా రాసిస్తా ను
.అన్నాడు .ఆయన వశ్య వాక్కు .దానికి మహిమ ఉంది అలానే ఆయనకు  కోడలినైన
మనవరాలు అయిన   నాకు ఈ ఇంట్లో రెండు బాధ్యతలు కోడలిగా మనవ రాలిగా .ఆయన
నన్ను మనవరాలిగానే ముద్దు చేశాడు .ఏనాడు పెత్తనం చేయలేదు. తాతయ్యా
అమ్మమ్మా వారిఇంట్లో పిల్లగానే పెరిగాను .పావని గారితో కాపురం చేశాను .తాతయ్యకు
వంట బాగా వచ్చు .అన్నీ సాయం చేసేవాడు .అమ్మమ్మా కు నేను ప్రా ణం .పిల్లలు ఇంట్లో
అరుస్తు న్నా అల్ల రి చేస్తు న్నా తాతయ్య ఏకాగ్ర మైన రాతకు ,చదువుకు ఇబ్బంది పడేవాడు
కాదు. అసలు పట్టించుకోనేవాడు .అంతటి ఏకాగ్రత ఉండేది .సినిమాకు డబ్బులడిగితే
ఉంటె పంపేవాడు .లేక పొ తే చేతికొచ్చిన తర్వాత ‘’సినిమాకి అఘోరించండి ‘’అని చెప్పి
చేతిలో డబ్బు పెట్టేవాడు .ఆయన చూడని ఇంగ్లీష్ సినిమా ఉండేదికాదు .అయన
పుస్త కాలు చదివితే ప్రపంచం అంతా తెలుస్తు ంది .అర్ధం కాక పో వటం ఉండదు. ఆయన
రాసినవన్నీ నేను చదివి లోక జ్ఞా నం పొ ందాను .ఒక సారి నేను పుస్త కం  చదువుతో
అందులో లో లీనమై పో యా .అమ్మమ్మ పిలిచినా విన పడలేదు .అప్పుడు తాతయ్య’’
అమ్మాయీ అమ్మమ్మ పిలుస్తో ంది విన పడలేదా?’’ అని అడిగత
ి ె లేదని చెప్పాను
ఏంచేస్తు న్నా వని అడిగితె’’విశ్వనాధ ట. ఎవరో రచయిత ట .ఆయన రాసిన కాశ్మీర రాజుల
నవల కవలలు చదువుతున్నా .లోకమే తెలియ లేదు .ఇది రాసిన ఆయనది తప్పుకాని 
తప్పునాదా?  అని దబాయించాను.ఆయన ముసి ముసి నవ్వులు నవ్వాడు .నేను
ఎప్పుడైనా మా పుట్టిల్లు గుంటూరు వెడితే వచ్చేదాకా ఫో న్ల మీద ఫో న్లు చేసేవాడు. నేను
ఇంట్లో తిరుగుతూ ఉంటె ఆయాయనకు ఆనందం సంతృప్తి .వేయిపడగలు నవలకు
వచ్చిన డబ్బుతో అరవై ఏళ్ళ క్రితం ఇక్కడే స్థ లం కొని ఇల్లు కట్టా డు .అప్పుడు నేను
పుట్టా ను .అంటే ఈ ఇంటికి షష్టి వత్సరం కూడా .అందరూ విశ్వనాధ ను చదవండి జీర్ణం
చేసుకొని అనుస్టించండి ఆయనకు తెలియని విషయం లేదు. చదవని ఇంగ్లీష్ పుస్త కం
లేదు .అన్నీ చదివి ఆకళింపు చేసుకొన్నా వాడే అయినా తన దో రణిలో తానూ రాసి గొప్ప
సృష్టికర్త అయ్యాడు .జ్ఞా న పీఠ పురస్కారం వస్తే, దీనికంటే కిలో ఇరవై రూపాయలకు
పెరిగిన మిర్చి ధర తగ్గిస్తే సంతోషించేవాడిని అన్న నిర్లిప్తు డే కాక అందరికి ప్రభుత్వం మేలు
చేయాలనే సామ్య వాది విశ్వ నాధ ను మించి సో షలిస్టు కమ్యూనిస్టూ లేడు .కాని
సనాతనం అనే ముద్ర వేసి తమను తామే వేలివేసుకొన్నారుపాపం  కొందరు .తాతయ్య
నాకు అన్నీ ఇచ్చాడు .ఈ ఇల్లు అయన ఆన్నట్లే నాకే రాశాడు .నా భర్తా , పిల్లలు తాతయ్య
వారసత్వానికి అంకితం అవటం నాకు గర్వం గా ఉంది .నేనేదో పైనుండి చెప్పేదాన్నే కాని
వాళ్ళే అన్నిటా స్వంతం గా ఆలోచించి మంచి నిర్ణయాలు చేస్తూ ముందుకు
సాగుతున్నారు .మా అంద కోరికా  ఈ కల్ప వృక్షం ఒక ప్రముఖ దర్శనీయ  కేంద్రం గా
వర్ధిల్లా లని. మా శక్తి మేరకు మేము ఆ దిశలో సాగుతున్నాం .మీ అందరి తోడ్పాటు ఉంటె
సుసాధ్యమే  అవుతుందని నమ్ముతున్నాం .’’అని చాలా భావా వేశం గా కన్నీరు
కారుస్తూ గత స్మృతులను నేమరేసుకొంటూ  సందర్భానికి తగినట్లు విశ్వనాధ సాహితీ
విశ్వరూపాన్ని   బాంధవ్య మాధుర్యాన్ని విశ్వనాధ కుటుంబం తో తనకున్న కోడలి
మనవరాలి పాత్రలను అందరి ప్రేమాస్పదాలను చాలా గంభీరం గా ,తడబాటులేకుండా
విశ్వనాధ కోడలిగా తాతయ్య రచనలను సర్వం జీర్ణించుకొన్న మనవరాలిగా పావని గారి
భార్యగా సో దరాత్రయానికి  తల్లిగా తన అనుభవాలను అతి సరళం గా గుండె లోతుల్లో ంచి
అందించి అందరి ప్రశంసలు పొ ందారు శ్రీమతి రాజేశ్వరి గారు  .

        శ్రీ బుద్ధ ప్రసాద్ ‘’విశ్వనాధ  తమ తండ్రిగారు మండలి వెంకట కృష్ణా రావు గారికి ఒక
పుస్త కం అంకితమిచ్చిన నాటి నుండి తెలుసనీ ,తెలుగు పండితులు శ్రీజోశ్యుల  సూర్య
నారాయణ  గారు దగ్గ రుండి విశ్వనాధ సాహిత్యాన్ని చదివించి ,ప్రభావితం చేశారని
విశ్వనాధ సో దర త్రయం చేస్తు న్న కృషి అపారం అని వచ్చేనెలలో ముఖ్యమంత్రి శ్రీ
చంద్రబాబు ఇక్కడే విశ్వనాధ విగ్రహావిష్కరణ చేస్తా రని ,ఆయన గురించి సభలు రాష్ట ం్ర లో
చాలా చోట్ల నిర్వహిస్తు న్నామని  ,ఈ తరం వారు  చదివి  స్పూర్తి పొ ందాలని ,రసజ్నుడైన
మహా కవి అని, అలాంటి వారు అరుదుగా జన్మిస్తా రని ,కృష్ణా జిల్లా వారి పుట్టు క చేత
ధన్యమయిందని వారికి తగిన రీతిలో ప్రభుత్వం గౌరవిస్తు ందని ,ఇలాంటి ప్రైవేట్ సంస్త లే
నిర్వహణ బాధ్యతలు బాగా చేస్తా యని షేక్స్పియర్ వర్డ్స్ వర్త్ లాంటి ఆంగ్ల కవుల గృహాలు
మాన్యుమెంట్లు లా ఇంగ్లా ండ్ లో ఉన్నాయని ,ప్రభుత్వం గురజాడ ఇంటిని స్మారక చిహ్నం
గా చేసే ప్రయత్నం లో చాలా అశ్రద్ధ వహిస్తే తానె ఫండు విడుదల చేయించి కొంత మార్పు
తెచ్చానని అన్నారు .రాజేశ్వరి గారి అనుభవాలు గ్రంధ రూపం లోకి రావాల్సిన అవసరం
ఉందని చెప్పారు .నందిగామ ఎన్నిక ఉన్ది కనుక కోడ్ అమల్లో ఉందని మినిస్ట ర్లేవరూ
పాల్గొ నలేక పో తున్నారని అన్నారు .తెలంగాణలో కూడా సిద్ధిపట
ే ఎన్నిక ఉన్నా అక్కడి
ముఖ్య మంత్రి కే సి ఆర్ .కాళోజి  శత  జయంతిలో పాల్గో న్నా డు ,విగ్రహావిష్కరణ చేశాడు
మంత్రు లలో వేర్వేరు చోట్ల జరిపారు .వాళ్ల కు లేని ఎన్నికల కోడు మనకేందుకోచ్చిందో
నాకు మాత్రం అర్ధం కాదు .’’తెగించిన వాడికి ---‘’అనే సామెత గుర్తు కొచ్చింది . వీటికీ కోడ్
కు సంబంధం ఉండదు .ఇక్కడేమీ వాగ్దా నాలు చేసద
ే ి ఉండదు .స్మరించుకోవటం మరో సారి
కర్త వ్యాన్ని గుర్తు చేసుకోవటమే .ఇది మరిచారు మన నాయమ్మన్యులు .

      శ్రీ చివుకుల సుందర రామ మూర్తి తానూ విశ్వనాధ పై చేసన


ి రిసెర్చ్ ఇంకా అజ్ఞా తం
లోనే ఉందని ,విశ్వనాధ అంతే వాసుల్లో తానూ ఉన్నానని సాయం వేళల్లో విశ్వనాధ తో
కబుర్లు విజ్ఞా నదాయకాలని ,అవి మర్చిపో లేని తీపి గురు తులని అన్నారు .ప్రముఖ
న్యాయ వాది శ్రీ వరప్రసాద్ తమ అనుభవాలు చెప్పారు .శ్రీగోళ్ళనారాయణ రావు ఆర్ధికం గా
పుస్త క ముద్రణకు సహకారం ఇస్తా నని వాగ్దా నం చేశారు .శ్రీ వేదాంతంరాజగోపాల చక్ర వర్తి
సందర్భం లేని అసందర్భపు మాటలు ,సీత రాముడికి కుడిపక్క ఉంటుందా ఎడమ పక్క
ఉంటుందా అనే సందేహం ,విశ్వనాధ తిండికి లేక ఎవరిమీదో కవిత్వం చెప్పి డబ్బు
సంపాదించాడనీ ,తమ తండ్రి తాతలనుండి సంప్రదాయాన్ని గ్రహించాడని పనికి రాని
అవాస్త వమైన  మాటలు మాట్లా డి విశ్వనాధ ధిషణకు  పాదరస బుద్ధికి ఆయన చెప్పుకొనే
‘’అవిచ్చిన్న సంప్రదాయానికి ‘’అవమానం తెచ్చారని పించింది. ఆయన మాట్లా డకుండా
ఉంటె సభ ఇంకా హుందాగా ఉండేదని మాత్రం నాకు అనిపించింది .విశ్వనాధ కు అయన
తీవ్ర అపకారం చేశారు .ఆయన కవిత్వం లో మెరుపులు చెబితే ఏంతో ఆనందించేవాళ్ళం
.సొ ల్లు కు సమయం కాదు విశ్వనాధ వ్యక్తిత్వాన్ని భావి తరాలకు అందించాలి .సో దరుల
కృషిని  అప్రస్తు త ప్రసంగం తో నీరు గార్చారని బాధ గా ఉంది నాకు .

నేనూ మాట్లా డతాను రెండు నిమిషాలు అన్నాను కాని సమయాభావం వలన కుదరలేదు
.అయినా నేను చెప్పా దలచుకొన్నది ఇది –‘మొదటిది -’అమెరికా సాహిత్య కారుడు ‘’ -
ఎడ్గా ర్ ఆలెన్ పో   ‘’పై ఒక సమగ్ర ‘’విజ్ఞా న సర్వస్వం ‘’వెలువడింది .దాన్ని మొదటి సారి
2002 లో అమెరికా వెళ్ళినప్పుడు నేను చదివాను .అందులో పో కవి జరిపిన ఉత్త ర
ప్రత్యుత్త రాలు ,అన్నికధలు నవలలు హారర్ డిటెక్టివ్ కధలు నాటకాలు సాహిత్య వ్యాసాలూ
పో యేటిక్స్ పై ఆయన అసాధారణం గా రాసిన విమర్శలు పుస్త క సమీక్షలు ఒక టేమిటి
అందులో ‘’పో సాహితీ విశ్వ రూప సందర్శనం’’ దర్శన మిస్తు ంది .నేను ప్రతి సభలోనూ
విశ్వనాధ పై అలాంటి సర్వస్వం రావాలని చెబుతూనే ఉన్నా .దాన్ని తీసుకొచ్చి ఒక
మాన్యుమెంట్ గా చేయాలి .దీన్ని సో దరత్రయం ఇతర సాహితీ వేత్తలతో సంప్రదించి తీసుకు
రావాలి .

       రెండవది విశ్వనాధ ను పూజిస్తు న్నామనే వారు ఆయన్ను సమగ్రం గా అర్ధం


చేసుకోలేని వాళ్ళే .ఒక సారి హైదరాబాద్ అశోక్ నగర్ లోని సెంట్రల్ లైబర
్ర ీలో విశ్వనాధ
కల్ప వృక్షం పై  మాజీ ఐఎస్ అధికారి  శ్రీ కనమలూరి వెంకట శివయ్య గారు మాట్లా డితే
విన్నాను  అంతా అయి పో యి మేడ దిగి వస్తు ంటే ‘’శివయ్య గారూ !విశ్వనాధను ఇందులో
బాగా ఆవిష్కరించానని అనుకొంటున్నారా ?’’అని అడిగా ‘’అదేమిటి గంట మాట్లా డా అన్నీ
చెప్పాగా “’అన్నారు .అసలైనది చెప్ప లేదు అన్నా ఏమిటది అన్నారు .’’విశ్వనాధ ఏది
రాసినా ఒక యజ్న స్పూర్తి తో రాశారు ఏ కాండలో చూసినా అదికనిపిస్తు ంది సృష్టియజ్న
కార్యం అని  వేదో పనిషత్తు లు చెప్పినదాన్నే ఆయన వ్యాఖ్యానించారు .దాన్ని అందరూ
వదిలేశారు మీతో సహా ‘’అన్నారు అవాక్కయ్యారు .’నేను దాన్ని గురించి
ఆలోచించలేదండి మంచి విషయం నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు ‘’అన్న
సంస్కారి .

‘’అలాగే విశ్వనాధ ఇంట్లో చనువుగా తిరిగన


ి సాహితీ కారుడు ,విశ్వనాధ రామాయణం పై
వాల్మీకి రామాయణం పై అధారిటీ శ్రీ జానకీ జాని నాతో చెప్పిన ఎన్నో అమూల్య
విషయాలున్నాయి. ఇద్ద రినీ తులనాత్మకం గా పరిశీలించిమాట్లా డేవారు .వారొక సారి
ఉయ్యూరు మా ఇంటికి ఆకస్మికం గా వస్తే దాదాపు యాభై మంది సాహిత్యాభిమానులతో
సమావేశం ఏర్పాటు చేయించి వారితో రెండు గంటలు కల్ప వృక్షం పై మా ఇంట్లో నే
మాట్లా డిస్టే జనం మరో లోకం లో తేలిపో యారు .ఆయన చదివే పద్యం తీరుకూడా మహా
గొప్పది .ఇంగ్లీష్ లెక్చరర్ గా జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేసి ,రామాయణం పై
వందలాది ప్రసంగాలు చేసిన మహా మనీషి జానకీ జాని .వారితో నా పరిచయం నా పూర్వ
జనం సుకృతం .

  మూడు –విశ్వనాధ పై  శరభయ్య గారు ,భరత శర్మ గారు ,ఆయనే విశాఖ నుండి వచ్చే
సద్గు రు సదానంద మూర్తి ర్గా రి పత్రిక ‘’సుపద ‘’లో రాసిన అమూల్య వ్యాసాలు ,’’పొ రబాటై
జని యించితిని ప్రభూ ‘’అన్న పద్యం తో విశ్వనాధకు కైమోడ్పు పల్కి వారిపై
చిరస్మరణీయ వ్యాసాలూ రాసిన కేత వరపు వారివి ,జీనియస్ జీవి ఎస్ వారివి ,వెల్చాల
కొండల రావు గారివి ,మొదలైన వారి వ్యాస సంగ్రహాలను ఒకచిన్న  పుస్త కం గా తెచ్చి ఈ
నాటి తరానికి అందిస్తే లాభదాయకం .

నాలుగు –కల్ప వృక్షం లో అత్యంత అద్భుత పద్యాలను ఏరి ఒక లఘు పుస్త కం గా


వివరాలతో ప్రచురిస్తే కొత్త తరానికి అందుబాటులో ఉంటుంది.మొత్త ం కావ్యంపై సమగ్ర టీకా
తాత్పర్యలు తేవాలనుకోవటం గొప్ప పనే .కాని అది లైబర
్ర ీలకే పరిమితమైపో తాయి .అలా
కాకూడదని నాఉద్దేశ్యం .నేనే నాకు నచ్చిన నాలుగు వందల దాకా కల్పవృక్ష పద్యాలను
స్వదస్తూ రితో రాసుకొని దాచుకోన్నానని -

   విశ్వనాధ సో దరులు అతిధులను శాలువాలు కప్పి సత్కరిస్తే ,బుద్ధ ప్రసాద్ గారు


విశ్వనాధ సత్యనారాయణకు తల్లిగారు రాజేశ్వరిగారికి శాలువాలు కప్పి గౌరవించారు .

తోక ముక్క –ఇంత అభిమానం తో సో దర త్రయం ఏర్పాటు చేసన


ి కార్యక్రమానికి
రెండుకాలేజీలకు చెందిన ఒక ముప్ఫై మంది విద్యార్దినీవిద్యార్ధు లు లేక పో యి ఉంటె సభ
పేలవం గా  ఉండేది. వీళ్ళకైనా వాళ్ళ పాత్ర ఏమీ లేక పో వటం  వెనకాల లేక్చారర్లు న్నారనే
భయమే తప్ప ఆసక్తి కనిపించలేదు .శోచనీయం .పద్యాలు నేర్పి వాళ్ళతో పాడిస్తే శోభాయ
మానం గా ఉండేది .ఇక మిగిలిన జనం మాత్రం ‘’నిలయ విద్వాంసులే ‘’అవటం
బాధకలిగించింది .ఆ బజారులోరెండుమూడుకాలేజీలున్నా  తెలుగు అధ్యాపకులూ
,ప్రిన్సిపాళ్లు కూడా రాకపో వటం మరో విషయమ  .పిలిచి ఉండక పో వచ్చని నాకు నేను
సమాధానం చెప్పుకొన్నాను . వారెవరూ కన్నెత్తి చూదడక పో వటం ఆశ్చర్యం .తమ
బజారులోని ఇంతటి మహనీయునికి ఇచ్చే మర్యాదా ఇది?అని వేదన కలిగింది .సరే గతం
గతః .

గాన ‘’రజనీ ‘’గంధం

       సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారి స్వగృహం
‘’నాగా లాండ్ ‘’కు మేమిద్ద రం వెళ్లి ఆ 93 ఏళ్ళ  వృద్ధ సంగీత సాహిత్య సరస్వతీ మూర్తి ని
సందర్శించాము. ఏంతో ఆదరం గా మాట్లా డారు .మాట కొంచెం స్పుటత్వం తగ్గింది కాని
చక్కగా మాట్లా డారు .1956 లో నేను ఎస్ ఎస్ ఆర్ కాలేజి లో ఇంటర్ చదివట
ే ప్పుడు
‘’తెల్లటి పైజమా లాల్చీ’’లతో కాలేజి లోని సమావేశ రేకుల షెడ్   హాల్ ‘’R4 ‘’లో శ్రీమతి
వింజమూరి లక్ష్మి తో కలిసి లలిత సంగీత విభావరి నిర్వహించిన విషయం జ్ఞా పకం
చేసుకొని చెప్పాను .తర్వాత రేడియో స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన ప్రతి కవి 
సమ్మేళనానానికి నేనూ మిత్రు డు స్వర్గీయ టి ఎల్ కాంతారావు ,మొదలైన వారితో వెళ్లి
చూసిన విషయం జ్ఞా పకం చేసుకొన్నాను వారితో .వారి ‘’సూర్య నారాయణా ‘’స్తో త్రం ఏంతో
అభిమానం అని ఆ పాటను మైమరచి వింటానని మా శ్రీమతి చెప్పితే ఏంతో సంతోషించి
‘’పొ డుస్తూ భానుడూ ‘’కదా అని కాసేపు పాడి వినిపించి ఆయన గానం రజనీ గంధమే
ఇప్పటికీ అని రుజువు చేశారు .ఆయన చుట్టూ అనేక పుస్త కాలు అందుబాటులో  ఉంచారు
చదువుకోవటానికి  వీలుగా .కాళ్ళ జోడు అక్కర్లేదు వారికి .ఇటీవలె విడుదలైన పామర్రు
డాక్టర్ శ్రీమతి భార్గ వి ‘’గీతాంజలి ‘’అనువాదం కూడా చదివి సంతోషించిన సాహితీ మూర్తి
రజని . వాగ్గేయ కారులు రజని  గారి పాదాలకు భక్తిపూర్వకం గా  నమస్కారాలు చేసి
అక్కడినుండి బయల్దే రాం .

విశ్వనాధ జయంతి –ప్రభుత్వ వేడుక

     సాయంత్రం అయిదింటికి మొదలు పెట్టా ల్సిన శ్రీ గరిక పాటి నరసింహా రావు గారి
విశ్వనాధ పై ప్రసంగం రెండు గంటలు ఆలస్యం గా ఏడు గంటలకు ప్రా రంభమైంది
.రాజసంగా అన్నా వదినే గార్ల తో వచ్చారు గారిక పాటి .సత్యనారాయణ వేదికపై కి
ఆహ్వానించాడు విశ్వనాధ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ
్ర ్వలన చేసి ప్రసంగం
ప్రా రంభించారు నర  సింహా వధాని .ఆశువుగా విశ్వనాధకు జోహార్లు అర్పించారు
.నిద్రా ణమైన జాతిని నిర్నిర్ద్ర సిద్ధిసమాధి తో  తో జాగృతం చేశారు  విశ్వనాధ అని
తాత్పర్యం .రాసిన ప్రతిదాన్ని రసనిస్ట ం చేశారని .అదొ క వాజ్మయ లోకం అని స్తు తించారు
.మామూలు ధో రణి లోకి దిగి అందర్నీ దెప్పుతూ వెక్కిరిస్తూ  మా అమ్మాయి రోజూ
ఆయన మాటలు చానెల్స్ లో వింటూ  అనే మాటా ,లేక పెట్టిన పేరు అయిన  ‘’పల్లీలు
బటానీలు ‘’గాచానెళ్ళలో తన మామూలు ప్రసంగం గా  ప్రసంగాన్ని మార్చేశారు .విశ్వనాధ
లోకోత్త ర కవితా భావ సంపత్తి ని అందిస్తా రనుకొంటే ఈ బాధేమిటిరా బాబూ అనుకోని ఒక
అరగంటమాత్రమె ఉన్నాం  . మొదట్లో జనం లేరుకాని ఏడింటికి ఫుల్ అయ్యారు గరిక
పాటివారి ‘’దంపుడు’’ వినటానికి వచ్చిన వాళ్ళే తప్ప విశ్వనాధ గురించి తెలుసుకొనటానికి
వచ్చిన వారుకాదని ఆ ‘’చప్పట్ల ’’ వలన తెలిసింది   .అక్కడే ఒక రూమ్ లో ఏర్పాటు
చేసన
ి విశ్వనాధ పుస్త క, ఫో టో ప్రదర్శన చూశాం .సో దర త్రయ తీవ్ర అభినివేశానికి ఈ
ప్రదర్శన ఒక ఉదాహరణ మాత్రమె   .గరికపాటి ప్రసంగం తర్వాత వచ్చే తమ వంతుకోసం
ముసలికవి ముఠా మేకప్పులేసుకొని ప్రా క్టీస్ చేసుకొంటూ సాయంత్రం అయిదింటి నించి
పడిగాపు పడి ఉన్నారు .వారిని చూస్తె జాలి వేసింది . ప్రసంగం అయ్యేదేప్పుడో వీళ్ళు స్టేజి
ఎక్కి తమ పాత్రల్ని ప్రదర్శించటం ఎప్పుడో ?  బెజవాడ  .బస్ స్టా ండు కాంటీన్ లో టిఫిన్
లాగించి ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నర .అప్పుడే మా అమ్మాయి అమెరికా  నుంచి
ఫో న్ చేస్తే విషయాలన్నీ పూసగుచ్చి  నట్లు వివరం గా తెలియ జేసి , పడుకోన్నాం  .

దీన్ని ఈ తెల్లవారు జామున అయిదింటికి ప్రా రంభించి మధ్యలో ఒక అరగంట  సంధ్యా


పూజా వగైరాలకు వినియోగించి మళ్ళీ మొదలెట్టి ఇప్పుడే పదకొండుం బావుకు పూర్తీ
చేశా .

       మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-14-ఉయ్యూరు                            


విశ్వనాధ సాహితీ వైభవం లో నా పత్ర సమర్పణ

కవి సామ్రా ట్ విశ్వనాధ సత్యనారాయణ గారి 120 వజయంతి సందర్భం గా కృష్ణా జిల్లా
రచయితాల సంఘం ,విజయవాడ సిద్ధా ర్ధ కళాశాల  ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త
ఆధ్వర్యం లో నిర్వహించిన

విశ్వనాధ వారి సాహితీ వైభవం –జాతీయ సదస్సు -10-9-15-సిద్ధా ర్ధ కళాశాల –


విజయవాడ

‘’తెలుగు భాషో ద్యమం –విశ్వనాధ ప్రేరణ ‘’పై

పత్ర సమర్పణ

శ్రీ మన్మధ నామ సంవత్సరం లో జన్మించిన విశ్వనాధ వారి నూట ఇరవై వ


జన్మదినోత్సవాన్ని శ్రీ మన్మధ నామ సంవత్సరంలో ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 10
న నిర్వహించటం చారిత్రా త్మక విషయం . అనుభూతికవి స్వర్గీయ తిలక్ మాటలలో ఇది
‘’అద్వైత మాన్మదం ‘’.

‘. ప్రపంచవ్యాప్త ంగా 21 నాగరకతలు వర్ధిల్లి తే అందులో 19 రూపు రేఖల్లేకుండా 


నశించిపో యాయి .కారణం విదేశీ దండయాత్రకాదు ’ఎప్పుడైతే ఒక జాతి తన మూలాలను
,గత చరితన
్ర ు మరచిపో తుందో అప్పుడు ఆ సంస్కృతీ దేశమూ నశించిపో తాయి ‘’అన్నాడు
ఆర్నాల్డ్ టోయన్బీ.అదే నేడు భాషావిషయం లోనూ జరిగప
ి ో తోంది .ప్రపంచ వ్యాప్త ంగా
భాషలు అంతరించి పో యి ఆ సంస్కృతులు కనుమరుగవుతున్నాయని యునెస్కో
ఆవేదనే మన రాష్ట ం్ర లో తెలుగును బతికి౦చుకోవటానికి ‘’తెలుగు భాషో ద్యమం ‘’వచ్చింది
.కార్పోరేట్ సంస్కృతిలో  ఆంగ్ల మాధ్యమ ప్రభావ వ్యామోహం లో పడి మాత్రు భాషనే మర్చి
పో యే విపరీత వింత పరిణామం వచ్చింది. దీని నుండి బయటపడటానికి మేదావి వర్గ ం 
సాంఘిక ఆలోచనా పరులు భాషాభిమానులు నడుం కట్టి కదిలి కొంత మార్పు తెచ్చారు
.అయినా జరగాల్సింది ఇంకా ఎంతో ఉంది .

   ఈ ప్రభావాన్ని సుమారు డెబ్భై ఎనభై ఏళ్ళ క్రిందటే  గుర్తించిన కవిసామ్రా ట్ విశ్వనాధ


సత్యనారాయణ తెలుగు క్లా సిక్ నవల ‘’వేయి పడగలు ‘’లో ఈ విద్యా విధానం పై తీవ్రంగా
పాత్రల చేత చర్చి౦పజేసి తన మనోభావాలను వారి నోటితో చెప్పించాడు .హరప్పకు ఇంగ్లీష్
ట్యూషన్ చెప్పే ఈట్సన్ దొ రకు నెలకు పన్నెండు వందల జీతం ఇస్తే తెలుగు ,సంస్కృతాలు
బో ధించే ధర్మారావు కు జీతం అ౦దు తోందో లేదో కనుక్కొనే అతీగతీ లేదు  .సుబ్బన్న
పేటలో కేశవ రావు జాతీయ కళాశాల పెట్టి తెలుగు హిందీ సంస్కృతం రాట్నం వడకటం
నేర్పిస్తు ంటే  ,జమీందార్ ఇంగ్లీష్ కాలేజి పెట్టి పాశ్చాత్య  వ్యామోహం పెంచాడు .దీనికి
ఎక్కినట్లు జనం జాతీయ కళాశాలలో చేరక ,లుకలుకలతో అవినీతితో ద్వంద్వ ప్రవృత్తు ల
పాలనలో క్రమంగా క్షీణించి , జమీందార్ కాలేజి దిన దిన ప్రవర్ధమానమైంది .అందులో
జీతాలకు కటకట.ఇందులో పుష్కలం .యూరోపియన్ అధికారి చేతిలో జమీందార్ కాలేజి
నడిపించాడు .జాతీయకళాశాల’’ పాలక సంఘం’’ ఆధ్వర్యం లో నడిచింది .

ఇంగ్లీష్ రాకుండా మనకు సాగదు అంటాడు వేయిపడగలలో శఠ గోపాచారి.కళాశాల


కనుమరుగైపో తోంది .అది ఆనాటి పరిస్తితి .నేడు ప్రభుత్వ విద్యాలయాలు బక్క చిక్కి
పో యాయి చేరేవారు లేకుండా పో తున్నారు . .కాన్వెంట్లు బలిసి పు౦జు కున్నాయి
.ఆదర్శం గా ఉండి కళాశాలలో పనిచేసిన ధర్మా రావు సతీష్కే పో ట్ట గడవటం.లేదు .రాజా
గారి కాలేజిలో తెలుగు పండితుడవ్వాల్సిన పరిస్తితి  వచ్చింది   .మన చరిత్ర సంస్కృతీ పై
అవగాహన ఈ విద్యా వ్యవస్థ ఇవ్వటం లేదు .చదువు జ్ఞా నాన్ని పెంచటం లేదు
.’’టెక్కుల’’వరవడిలో కొట్టు కు పో తోంది జాతి .దీని నుంచి బయట పడాలి .అందుకే
విశ్వనాధ ధర్మా రావు తో ‘’వందేళ్ళు బానిస చదువులు చదివి  భావనా శక్తి దరిదమ
్ర ై
పో యింది .ఇది నశి౦చటానికే ఈ  విద్య  నేర్పిస్తు న్నారు డిగ్రీ పొ ందినా ప్రపంచ జ్ఞా నం
రావటం లేదు ‘’.మరి దీనికి పరిష్కారం కూడా విశ్వనాధ అతనితోనే పశుపతికి  
చెప్పించాడు .’’తెలుగు చక్కగా వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్పించు .బుద్ధి వికసించిన
తర్వాత ఏ భాష అయినా త్వరగానే వస్తు ంది .16 ఏళ్ళ వరకు తెలుగులో చెప్పి ,,ఆ తర్వాత
ఒక ఏడాది ఇంగ్లీష్ నేర్పిస్తే వ్యవహార జ్ఞా నం వస్తు ంది . మొదటి నుంచి ఇంగ్లీష్ చెప్పి చెడ
గొడుతున్నారు. .మనం ఇంగ్లీష్ మానస పుత్రు లం కాకూడదు .పరీక్షలు పాసై
పో తున్నారుకాని అందులోని విషయాలు తెలియవు,అనుభవం లోకి రావు .పనికి మాలిన
పుస్త కాలు ఎన్నో నేర్పించటం కంటే ఒక మంచి పుస్త కం నేర్పించు .’’పెద్ద బాల శిక్ష’’ చెబితే
తెలుగు రాక పో వటం ఉండదు .’’అంటాడు  ఇప్పుడు మన పరిస్తితి అలాగే  ఉంది .అందుకే
జ్ఞా నోదయమై మళ్ళీ పెద్ద బాల శిక్షకు గిరాకీ పెరిగింది .

   గుమాస్తా లుగా ,విదేశీయులకు బానిసలుగా చేసే విదేశీ విద్యనూ గాంధీజీ


బహిష్కరించమని ఇచ్చిన పిలుపునే వేయి పడగలలో విశ్వనాధ నిక్షిప్త ం చేశాడు
.సుబ్బన్న పేటలో కరెంటు ,మిల్లు లుఆధునిక సౌకర్యాలు  అన్నీ వచ్చాయి.విశ్వనాధ
వీటికి వ్యతిరేకం కాదు .’’మనిషిలో మానసిక వికాసానికి అవసరమైన విలువల్ని
,సంస్కారాన్ని మర్చి పో నంతవరకు ఏ ఆధునిక మార్పునైనా పరిగ్రహించ వలసిందే
‘’అన్నాడు విశ్వనాధ .ఎక్కడా ఏమనిషీ ప్రేమలేనివాడు ,నిష్కరణుడు కాకూడదు ‘’అన్నదే
ఆయన ధ్యేయం .జుగుప్స లేని కరుణా ,సానుభూతి మానవాళి పై ఉన్నవాడు
.’’continuation with the past ‘’తో నిలబడ్డ యుగకర్త విశ్వనాద .కాలం కంటే యాభై
ఏళ్ళు ము౦దున్నవాడు .శిల్ప సాహిత్యాదు లు జాతీయమై ఉండాలి.రాసిన వాడికి ముక్తి
,చదివిన వాడికి రక్తి ,ముక్తి .’’ఎంతసముద్రం మీద ఎగిరినా పక్షి రాత్రికి గూడు చేరుతుంది
.ఇదీ జాతీయత ,ఇదే సంప్రదాయం ‘’..ప్రా చీన ,ఆధునిక సాహిత్యానికి ఏకైక ప్రతినిధి
విశ్వనాధ .భారతీయ సంప్రదాయ పరి రక్షణకు జీవితం అంకితం చేసిన విరాణ్మూర్తి
.అందుకే ‘’ఒకడు విశ్వనాధ ‘’ అన్నారు ఆచార్య బేతవోలు  రామ బ్రహ్మం గారు .’’That is
Visva Nadha  ‘’Unique one .’

   పి. జి .వుడ్ హౌస్ ‘’your spine is made of tooth paste ,your veins flow
water’’అని ఎద్దేవా చేశాడు .అలాంటి జాతిగా మనం మారిపో యాం దీనిని ఉద్ధ రించటానికే
విశ్వనాధ సాహితీ అవతారం ఎత్తా డు . సాహిత్యం,శిల్పం విజాతీయం కాకుండా జాతీయం
కావాలి అనే ఆలోచన వచ్చిన కాలం లో ఆ సమకాలిక చైతన్యానికి సృజనాత్మక సాహిత్య
శక్తి అయ్యాడువిశ్వనాధ ‘అంటారు ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం .ఈ దేశం లో పుట్టిన
ప్రక్రియల్లో పాశ్చాత్య ప్రకయ
్రి లు లీనం కావాలి అనికోరాడు ఆపనే చేశాడు .మానవ జీవితం
అర్ధ వంతం కావాలని కోరుకున్నాడు .రాజకీయ దాస్యం కంటే సాంస్కృతిక దాస్య౦ ఎక్కువ
ఆవేదన కలిగించింది . .అందులో నుంచిజాతి  బయట పడాలి .  అప్పుడే వ్యక్తిత్వం గల
జాతి అవుతుంది అంటాడు . ఆంద్ర పౌరుషం ఆంద్ర ప్రశస్తి లతో సకల చరాచారాలను
కలుప్తూ ప్రబో ధించాడు చైతన్యం తెచ్చాడు .’’తెలుగు తల్లి ,మానేల ,ఆంద్ర రాష్ట ం్ర ,
ఉరిత్రా ళ్ళు ,బానిసల సముద్రం ‘’ మొదలైన వాటిలో తెలుగు జాతి గౌరవాన్ని నిలిపాడు
.స్వదేశీ అభిమానాన్ని చాటటానికే ‘’కిన్నెర సాని పాటలు’’ రాశాడు. ‘’తనకాలం నాటి
తెలుగు నాట సామాజిక ,రాజకీయ ,పాలనా పరంగా వస్తు న్న పాశ్చాత్య ధో రణుల
పెనుగాలులకు రాక్షముఖంగా ప్రా తి నిధ్యం కల్పించి ఎడుర్కొన్నవాడు విశ్వనాధ ‘’అన్న
ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి మాట యదార్ధం .

   విశ్వనాధ చెప్పినట్లే  డాక్టర్ కొఠారి’’విద్యలో జ్ఞా నం లోపించింది .దీనివలన యువతకు


గుణాత్మక జీవన విధానం తెలియ కుండా పో యింది .మంచి వ్యక్తిగా పో రుడుగా  నైపుణ్య
కారుడుగా తీర్చి దిద్దే విద్య నేర్పాలి ‘’అని యాభై ఏళ్ళ కిందటే చెప్పాడు .ఇప్పుడు మనం
భాషో ద్యమం లో అదే అంటున్నాం చరిత్ర మొదలైన హ్యుమానిటీస్
చేర్పించాలనికోరుతున్నాం .భారత రత్న ,మిసైల్ పితామహుడు అబుల్ కలాం కూడా
‘’విజ్ఞా న సముపార్జనకు పనికొచ్చేది అమ్మ భాష మాత్రమే . మాతృ భాషలో చదివితే
మెదడు లోని ‘’నియో కోర్టే క్స్ ‘’బాగా స్పందించి ,సూక్ష్మ బుద్ధి ,కొత్త ఆలోచన ,వ్యక్తీకరణ
సామర్ధ ్యం పెరుగుతాయి . మాతృ భాష కు ఇంతటి మహత్త ర శక్తి ఉంది .కలాం కూడా
పదవ తరగతి వరకు తమిళ మాతృభాషలోనే చదువుకొన్నాడు .కలాం మాటలు మనకు
శిరోధార్యం కారణం ఆయన మట్టి మనిషి .’’రామేశ్వరం నుండి రాష్ట ్ర పతి భవనానికి
దూసుకెళ్లి న రాకెట్ ‘’..’’విజ్ఞా న సాంకేతిక శాస్త్రా ల మీద నవతరానికి ఆసక్తి పెరగాలంటే
అమ్మ భాష లోనే బో ధించాలి .అప్పుడే సృజనాత్మకత పెరుగుతుంది ‘’అన్నాడు కలాం
దీన్ని ఇస్రో చంద్రయాన ప్రా జెక్ట్ డైరెక్టర్ శ్రీ అన్నాదురై కూడా సమర్ధించాడు ఇంగ్లీష్ వాళ్ళు
తప్ప, మిగిలిన ప్రపంచ శాస్త ్ర వేత్తలందరూ సైన్స్ ను వాళ్ళ భాషలోనే రాస్తా రు
మాట్లా డతారు .మాతృ భాషలో విద్య నేర్పిస్తే వైజ్ఞా నిక సాంకేతిక రంగాలకు అవసరమైన
స్వంత ఆలోచనా శక్తిని పెంపొ ందిస్తు ంది .సహజ మేధస్సును పదును పెడుతుంది
.’’వైజ్ఞా నిక సాధనకు అమ్మభాషే పెట్టు బడి’’అన్నాడు డాక్టర్ కలాం .’’కన్న పేగుతో
అనుబంధం లేని ఇంగ్లీష్ అవసరాన్ని మాత్రమే తీరుస్తు ంది .చదువుపై ఆసక్తి పెంచలేదు
‘’అన్నాడు రాకెట్ వీరుడు కలాం .మద్రా స్ ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కలాం
చదివేటప్పుడు తమిళం లో రాసిన ‘’మన విమానాన్ని మనమే తయారు చేసుకొందాం
‘’వ్యాసానికి మొదటి బహుమతి వచ్చింది .’’జీవద్భాషలో చెబితే హృదయం స్పందిస్తు ంది
.ఎంతా పెద్ద ఉద్యోగానికైనా తెలుగే అర్హతకావాలి .వృత్తి , సాంకేతిక విద్యలలో కూడా
తెలుగుకు ప్రా ధాన్యమిచ్చి అందులో వచ్చిన మార్కులు అంతిమ ఫలితాలకు కలపాలి
.అప్పుడే భాష బాగుపడుతుంది ‘’అని శ్రీ తిరుమల శ్రీనివాసాచార్య ఈ మధ్య చెప్పిన
దాన్ని, వందేళ్ళ క్రితమే గిడుగు రామమూర్తిగారు ‘’అన్ని శాస్త్రా లూ మాత్రు భాషలో
బో ధిస్తేనే స్పష్ట ంగా అర్ధమవుతుంది .ఉగ్గు పాలనుండి తల్లిభాష లోనే అంటా నేర్పాలి
‘’అన్నారు .అందుకే ‘’అమ్మనుడి’’ సహజమైనది .దీనికోసం ప్రభుత్వానికి సరైన భాషా
విధానం ఉండాలి దాన్ని నిర్దు ష్ట ంగా అమలు చేయాలి .చట్టా లు న్యాయ వ్యవహారాలూ
పాలనా అ౦తా తెలుగులోనే జరగాలి.తెలుగు మూలాల మీద పరిశోధన జరగాలి
.మాధ్యమాలలో ఆంద్ర పద ధో రణి తగ్గా లి . ఇవన్నీ విశ్వనాధా ప్రేరణలే 

.  ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్ల నూ, ఆ జాతిలో
పుట్టిన మహాత్ముల వల్ల నూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్ల నూ
విలసిల్లు తూ ఉంటుంది. జ్ఞా నవైరాగ్యముల పుట్టినిల్ల యిన భారతావనిలో భాషాపరంగా
జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థా నమున్నది.
సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష
తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ
సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష
ఇప్పుడు సొ ంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి
బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం.  ఒక
జాతిపాశ్చాత్య సామ్రా జ్య వాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థా యిలో దేశ
స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఒకవైపు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో పాశ్చాత్య
సాంస్కృతిక సామ్రా జ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా, సాంస్కృతిక స్థా యిలో తన సాహిత్య
శక్తు లను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పో రాటం నిర్వహించిన సాహిత్య సమరయోధుడు
విశ్వనాధ సత్యనారాయణ. ‘ ‘జాతీయతకు సంప్రదాయమ్ము, ప్రా ణభూతిమ్మది
ప్రా ణశక్తి’’అన్న మహనీయుడు

ఈ పో రాటం దిశగా, తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఒకే ఒక రచన 'విశ్వనాధ' గారి


'వేయి పడగలు' మాత్రమ.ే భారతీ యాత్మను ఆధునికంగా ఆవిష్కరిస్తూ దేశీయమయిన
ఉదాత్త జీవితపు విలువలను ఆత్మోత్త రణ కోసం అవశ్యంగా కాపాడుకోవలసిన అవసరాన్ని
గుర్తింప జేస్తూ ఇంకా ఈ జాతి చైతన్యశక్తి చావలేదని, అది సనాతనమని ఎలుగెత్తి చాటిన
ఒకే ఒక గొప్ప నవలేతిహాసం 'వేయిపడగలు'. అది మరింత విస్త రించి ఆయా భాషల వారు
స్వీయ రాష్ట్రా న్ని మాతృదేశంగా దేశమాతగా పరిగణింపజేసింది.  ‘’నేను చదవ వలసిన
వాడినేకాని చూడవలసిన వాడిని కాదు ‘’ అని చెప్పగల సత్తా ఉన్నవాడు .ఈనాటి
భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్వల శిఖరం. శ్రీ
విశ్వనాథ, సాహితీ కల్పవృక్షం .

  గబ్బిట దుర్గా ప్రసాద్ .

విశ్రా ంత ప్రధానోపాధ్యాయుడు

2-405 శివాలయం వీధి-- ఉయ్యూరు -521165-కృష్ణా జిల్లా

చరవాణి-9989066375 ,o8676-232 797

 విశ్వనాధ కొంటె కోణంగి

రెండు అనటం ,పది పడటం విశ్వనాధకు చిన్నప్పటి నుంచి ఉంది .’’కర్రపుల్ల లా ఉన్నా
,మనసులో చచ్చేంత అహంకారం ఉండేది ‘’అని ఆయనేచప
ే ్పుకొన్నాడు .ఎవరికీ అపకారం
మాత్రం చేయలేదు ఉపకారమే చేశాడు జీవితాంతం .సద్యస్పురణ వల్ల విరోదులేర్పడ్డా రు
.బాల్యం లో అంగ రక్షకులు లేకుండా కాలు కదిపవ
ే ాడు కాదు.ఈయన పుస్త కాలూ ,అన్నం
గిన్నా వాళ్ళే మోయాలి . అంతగారాబం చేశాడు తండ్రి .ఎంతత గారం చేసేవాడో
ఆయనకిష్టం లేనిది చేస్తేతండ్రి అంతగా చచ్చేట్లు కొట్టేవాడు .’’నా నోటల
ి ో ఉన్నది
దురహంకారం .నోటికి వచ్చి నట్లు మాట్లా డే వాడిని  నా వాక్కునకు నియమం లేకుండా
పెరిగాను .నా యదేచ్చా వ్యాపారం వల్ల శత్రు వుల్ని   సంపాది౦చుకొన్నాను  .విరోదుల్ని
ప్రబలి౦చు కొన్నాను ‘’‘’ఆయనే ఉవాచ .

     బందరు లో రెండో ఫారం చదివాడు విశ్వనాధ .’’క్లా స్ మానీటర్ ‘’కూడా .ఒక మేస్టా రు
తప్పులు చెప్పేదాకా ప్రశ్నలు వేసి తప్పు చెప్పగానే చితగ్గో ట్టేవాడు .ఒక సారి ఆ శాస్తి
ఈయనకీ జరిగింది .కోపం వచ్చి ‘’కొట్టు .నీ అన్యాయం సిగ్గో య్యా !’’అన్నాడు మేస్టర్ని
అంతకోపం లోను ఆయన ఈమాటకు పకపకా నవ్వాడట.ఒక సారి ఈయన ట్యూటర్
మను చరిత్ర చదివి ఇస్తా నంటే ఇచ్చాడు .ఆయన ట్యూషన్ చెప్పేవాడు విశ్వనాధ. కొంత
బాకీ పడ్డా డు .ఆయన తిరిగి ఇవ్వనే లేదు .చెళ్ళపిళ్ళ వారికి చెప్పుకొన్నాడు ఆయన
ఎవరితోనో విచారింప జేసి విశ్వనాధ చెప్పింది నిజాని నమ్మి ఆ ట్యూటర్ ని పుస్త కం తిరిగి
ఇచ్చేయమన్నాడు .సరే అన్నాడుకాని ఆ ఆచార్యులగారు తిరిగి ఇవ్వనే లేదని
రాసుకొన్నాడు విశ్వనాధ .

‘’నా అల్ల రి తిరుగుళ్ళకి ,నా చెడ్డ స్నేహాలకి ,నా దివారాత్ర సంచారాలకు నా నాటక
ప్రియత్వానికి ,నా ‘’కొకిబికి ‘’మనస్సునకు  నేను సహజంగా పైకి రావలసిన వాడను కాను
.నేను పరీక్షలలో ఉత్తీ ర్ణు డను కాకూడదు .స్కూలుకు వెళ్ళి మాస్టా ర్లు చెప్పింది శ్రద్ధగా
వినట౦ ,మంచి జ్ఞా పక శక్తి  నా విజయానికి కారణం ‘’అన్నాడు .కవిత్వం రాయటం బాగా
అబ్బి ఇంట్లో బడిలో చెప్పినపా ఠాలు చదివే వాడుకాదు .’’కాగి తాలపై పద్యాలు రాయటమే
పని .అవి తగల బెట్టటానికి క్కూడా పనికి రావు.ఒక సారి మా అమ్మ పొ య్యి
వెలిగించటానికి ఈ కాగితాలు అంటిస్తే అవి మండలేదు .అప్పుడు తెలిసింది వాటి విలువ
‘’అని నిజాయితీగా చెప్పాడు .
 శ్రీ  ఉప్పు లూరి సంజీవరావు మంచి డ్రా మానటుడు . పద్యం పరమ రామణీయకం గా
చదివే వాడు .అప్పటికే ముసలివాడు .అందరు పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం చేసవ
ే ారు
.ఆయన పట్టు బట్ట కట్టు కు తింటే విశ్వనాధ ముఠా లాగు చొక్కాలతో లాగించేవాళ్ళు .రావు
గారు సంధ్యావందనాన్ని  సంక్షిప్త ం చేసి రాశారట .చేశారట .మాకు  తెలిసి ఆయన్ను
‘’కేత్’’అని ‘’ముసలాడు ‘’అని పరిహసించే వాళ్ళం .కేత్అంటే కేశవ నామాలలో మొదటి
అక్షరం ,త్అంటే సంధ్యావందనం చివర చెప్పే ‘’అభివాదయేత్ ‘’లో చివరి అక్షరం కలపగా
వచ్చిందే .కాని తర్వాత తెలిసింది తకారం లేదని .వెంకట శాస్స్త్రి గారు కూడా బేతపూడి
లక్ష్మీకాంతకవి రాసిన రుక్మాంగద నాటకాన్ని మెచ్చుకొనేవారు ‘’అని తప్పు
తెలుసుకొన్నాడు .

  ఆ రోజుల్లో ఎస్ ఎస్ ఎల్ సి పరీక్ష పూర్తీ అవటం అనేది ఉండేదికాదు .కాలేజిలో చేరటానికి
దీనిలో వచ్చిన మార్కులతో పని లేదు .కుర్రా డు ఏ సబ్జెక్ట్ ఇస్ట పడతాడో దానిలో
మార్కులని బట్టి ప్రిన్సిపాల్ బి ఏ లో చేర్చుకోనేవాడు .’’నాకు లెక్కల్లో పదిహన
ే ు
మార్కులోచ్చాయి .చరితల
్ర ో అరవై .చరిత్ర పరీక్ష రోజు ముందురాత్రి సినిమాకెళ్ళాను .పరీక్ష
రోజు పొ ద్దు న్న తొమ్మిదిన్నరకి లేచి ,పావుగంట ఆలస్యంగా పరీక్ష హాల్ కు వెళ్లా ను .కాని
అరవై మార్కులోచ్చాయి. ఎప్పుడూ ఫస్ట్ వచ్చే  ‘’కోట ‘’వాడికి నా కంటే రెండు తక్కువ
.నాది  అంతాజ్ఞా పక శక్తి మీదే ఆధారం ‘’అని రాసుకొన్నాడు .బందరు నోబుల్ కాలేజిలో
‘’పెన్’’ దొ ర బి. ఏ .లో సీటచ
ి ్చాడు .అంతకు  ముందు గుంటూరులో ప్రయత్నించాడు
.అక్కడ ఈయనా ,దుగ్గిరాల రాఘవ చంద్రయ్య చౌదరి ఒకే సారి ఇంటర్వ్యు కి వెళ్ళారు 
ఆయనకిచ్చి ఈయనకు లేదుపో మ్మన్నారు .’’చౌదరిగారి కంటే ఎక్కువ పండితుడను అని
నా భావం ‘’అని ఆ సంఘటనపై స్పందించాడు .

  కూరగాయలు కొనడానికి వెడత


ి ే  విశ్వనాధ కూరలమ్మి బుట్ట ముందు కూచుని అన్నీ
కెలుకుతూ మాట్లా డిస్తూ బేరం చేసేవాడు .ఆ అమ్మాయి ఒకసారి ఏదో మాట్లా డుతూ
‘’తదుపరి ‘’అన్నది .ఈయన పక్కనున్నశ్రీ జువ్వాడి గౌతమ రావు తో  ‘’అబ్బ యెంత బాగా
మాటలాడిం దండీ’’అని మెచ్చాడు .ఒక సారి నలుగురితో కలిసి లాంచిమీద అమరావతి
వెళ్తు న్నారు .సాహిత్య చర్చ జోరుగా సాగుతోంది .అందులో ఎవరో ఒకాయన శివుడికి
అభిషేకం చేసి వస్తా నన్నాడు .’’శివుడూ లేదు గాడిద గుడ్డూ లేదు .ఊరికే కృష్ణ మీద
షికారు పో యి రావటమే ‘’అన్నాడు విశ్వనాధ .

  ఒకసారి శ్రీ పేరాల భరత శర్మ ‘’మీ జీవితచరిత్ర పూర్తిగా రాయండి ‘’అన్నాడు .విశ్వనాధ
వెంటనే ‘’నీక్కూడా ఈ పిచ్చి పట్టిందా ?నా గ్రంధాలన్నీ చదివిన వాడికి నా జీవితమంతా
తెలుస్తు ంది. ఇక నా పుట్టిన తేది, చచ్చిన తేది కి మధ్య తేదీలలో నేను బతక లేక
చచ్చినవి ,చావ లేక బతికినవీ ఘట్టా లేగా చరిత్ర రాయాలంటే ‘’అన్నాడు .

 బెజవాడలోతెలుగు  లెక్చరర్ గా ఉన్నకాలం లో శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి


ఇంగ్లీష్ లెక్చరర్ .విశ్వనాధ క్లా సులో తన్మయ భావం తో చెప్పేవాడు .దీన్ని చూసి
జొన్నలగడ్డ ‘’కవి సామ్రా ట్ .యు ఆర్ టాకింగ్ సమ్ వాట్ ‘’అనేవాడు. ఆయనొక్కడే
ఈయన్ను వేళాకోళం చేసేవాడు .ఒకసారి వేమన వ్యాసాలు  బో ధిస్తూ కృష్ణ
దేవరాయలవలన అందరూ వైష్ణవులయ్యారని అంటూ ,అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లోకి వెళ్లి
‘’మధ్యాహ్న పూట దంపతులు కలియ కూడదు .’’మాటినీ’’ వేస్తే  కమ్యూనిస్టు లు
పుడతారు ‘’అన్నాడనిఆక్లా సులోనే ఉన్న  శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాశాడు .దీనితో
రామారావు అనే కమ్యూనిస్ట్ అభిమాన విద్యార్ధి ‘’మీరు అనవసరంగా కమ్యూనిస్ట్ లను
తిడుతున్నారు .మీరు గుంటూరు లో ఉన్నప్పుడు ‘’ఒక స్త్రీని ఉంచుకున్నారని ‘’విన్నాము
.ఆ మాట ఇప్పుడు అంటే మీకు కష్ట ం గా ఉండదా ?’’అన్నాడు .తెలివి తెచ్చుకొన్న
కవిసామ్రా ట్ ‘’నీ బో టి వాడు అంటే లెక్క చేయను .నాతొ సమాన హో దా ఉన్న వాడంటే
అప్పుడాలోచిస్తా ను ‘’అన్నాడు. రామారావు ను తోటి విద్యార్ధు లే కేకలేశారు .తర్వాత
విశ్వనాధకు క్షమాపణ చెప్పి గొప్ప శిష్యుడయ్యాడు .ఈ సంఘటన జరిగినప్పుడు అప్పటి
హైకోర్ట్ న్యాయ మూర్తి సి కోదండ రామయ్య గారుకూడా క్లా సు లో ఉన్నారని’’ పురాణం’’
రాశాడు .మాస్టా రు క్లా సులో ఎప్పుడూ ఏదో తగూ, వివాదం లేవ దీయటం సరదా అన్నాడు
కూడా .

  బెజవాడ రామా టాకీస్ దారిలో దొ మ్మరి సానుల సీన్లు అప్పటిజనానికి బాగా తెలుసు
.విశ్వనాధ అటువెడుతుంటే ఒకమ్మాయి రమ్మని పిలిచి ‘’ఎంతిస్తా వు ?’’అని అడిగత
ి ె
కొంటెగా ఈయన ‘’వస్తే ఎంతిస్తా వు ?’’అన్నాడు చమత్కారంగా .మరోసారి విజయా టాకీస్
దగ్గ రా ఇలాంటి సీనే ఉన్న చోట నులక మంచాలు అమ్మే ఆడ మనిషితో ‘’ఒక మనిషి
పడుకుంటే ఆగుతుందా ?అని అడిగాడు ‘’ఇద్ద రు కూర్చున్నా ఆగుతు౦దిబాబూ ‘’అంది
‘’కోణంగి విశ్వనాధ ‘’నువ్వూ, నేనూ పడుకుంటే ఆగుతుందా ?’’అన్నాడు .ఆవిడ బూతులు
లంకి౦చు కొంటే ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ చకచకా వెళ్ళిపో యాడు ఈ కొంటె
కోణంగి ,

  ‘’ఆధునిక సాహిత్యం పై మీ అభిప్రా యమేమిటి ?’’అని ఇలస్త్రేటడ్


ే వీక్లీ మాజీ
సంపాదకుడు ఏ ఎస్ రామన్ ఇంగ్లీష్ లో అడిగితె ఇంగ్లీష్ లోనే ‘’ఇట్ ఈజ్ నైదర్ మోడరన్
నార్ లిటరేచర్ ‘’అని చమత్కార బాణం వేశాడు విశ్వనాధ.’’అన్నం ‘’తెలుగా సంస్కృతమా
అని ఒక కొంటె ప్రశ్నకు ‘’అదికూడా తెలీకుండా యెట్లా తింటున్నావు ?’’అని కోణంగి
జవాబు .’’పుల్ల ,తియ్య ,వెన్న మజ్జిగల్లో ఏరకం మజ్జిగ  పో యమంటారు ?’’అన్న భార్య
ప్రశ్నకు ‘’మారకం లేకుండా ఏదైనా సరే ‘’అని కొంటె జవాబు .ఒక జాయంట్ కలెక్టర్
ముఖ్య అతిధిగా ఉన్న సభలో ‘’ఈ సారి సభలో వీరి ‘’జాయంట్’’ ఊడిపో వాలని కోరిక
‘’అన్న చమత్కారి .’’నేను మన్మధ లోపుట్టా ను నువ్వు’’ ఖర గాడి’’ వను కొంటా’’అన్నాడు
విశ్వనాధ .‘’ఒకసారి బందర్లో ఉండగా చుట్ట పు చూపుగా వచ్చినాయన ‘’మీ బందర్లో
గాడిదలు ఎక్కువే ‘’అని కొంటెగా అంటే ‘’అబ్బే !ఇక్కడివి తక్కువే నండీ .బయటి నుంచి
వచ్చినవే ఎక్కువ ‘’అని రిపార్టీ ఇచ్చిన కోణంగి విశ్వనాధ .ఏదైనా తప్పు చేసి సంర్ధించుకొనే
వాడంటే విశ్వనాధకు అసహ్యం .అలాంటి వారి గురించి తరచుగా ఒక చిన్న సంభాషణ
చెప్పేవారు –

‘’ఎరా ! సంధ్యావందనం చేశావా?’’చేశాను ‘’.ఎక్కడ?’’’’’’ఊరి చివర చెరువు దగ్గ ర ‘’’’ఆ


చెరువులో నీళ్ళు లేవుకదా ?’’’’అరె !వాడెవడో ఉన్నాయని చెప్పాడే !’’

‘’నిన్న మీ శిష్యుడి రేడియో టాక్ విన్నాను. నా మొహం లాఉంది ‘’ఒకాయన విశ్వనాధ తో


.’’మీ మొహం అంత బాగుంటుందా ?మన కోణంగి గారి రిపార్టీ .స్థా నాన్ని బట్టి వస్తు వుకు
గౌరవం వస్తు ంది అని చెబుతూ ‘’తలమీద ఉన్న జుట్టు ను కేశాలు అంటారు .కళ్ళమీద
ఉంటె వెంట్రు కలు అంటారు .రొమ్ము మీద ఉంటె రోమాలుఅనీ ,మూతిమీద ఉంటె గౌరవంగా
మీసాలని ,’’అక్కడ ఉండే ‘’దాన్ని’’ బొ చ్చు ‘’అని క్లా సులో చెప్పాడు చమత్కారంగా
.ఒకడుఒంటికి సెంటు రాసుకొని వెడుతుంటే ‘’ఊరి దుర్వాసన పో గొట్ట టానికి వాడి
ఔదార్యానికి జనంమెచ్చారు ‘’అంటాడు .’’స్కూలు పిల్లల మిస్సమ్మ కొంగ రెక్కలా
నడుస్తు ందట .ఉద్యోగం ఊడితే ఆమె పాళీ లేని కలంగా ఉంటుందిట ‘’.

ఒకడు పత్రిక పెట్టా డు  వాడికి చదువురాదు.అర్హత ఏమిటి అని విశ్వనాధను అడిగితె


‘’వాడు విప్పే పురాణం ముందు ముల్లో కాలు డీలా పడ్డా యి .వాడి భార్య ఊర్లో ఉంటె
వంటింట్లో పొ గలు వస్తా యి లేకపో తె హాలులో పొ గలోస్తా యని ‘’అన్న కొంటె వాడు .డప్పు
బుజాన వేసుకొని ‘’గూని గుప్పిగాడు ‘’పెళ్ళాం వెనక పో తుంటే ‘’గజోత్సవం ముందు
వెడుతుంటే వెనక నౌబత్తు తో వెళ్ళే లోట్టిపట
ి ్ట (ఒంటె)లాగా ఉన్నాడట .

పెళ్ళాం చచ్చిపో యిందని ఒకడు చచ్చేట్లు ఏడ్చాడు .భయం తో రెండో పెళ్లి చేశారు .ఈవిడ
అంటే నిజంగానే చచ్చిపో తున్నాడు అంతప్రేమ ‘’అని చమత్కారాలు నూరారు .ఒకడి భార్య
పుట్టింటికి వెడితే ‘’కూరలమ్మి’లోపల ఉందేమిటి ఇంతసేపు?ఎన్ని కూరలు కొన్నాడో
ఏమో?’’అని లోగుట్టు విప్పిన చమత్కారి .

ఇదీ విశ్వనాద కొంటెతనం  కోణంగిత్వం .

తెలుగు యూని వర్సిటి ప్రచురణ-‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం

విశ్వనాధ వర్షం కురిపించగలడా !

ఎస్ .కురిపించగలడు .అనే ప్రత్యక్ష సాక్షులు చెప్పారు .ఆవివరాలు తెలుసుకొందాం


.విశ్వనాధ నిగ్రహానుగ్రహ సమర్ధు లు .ఒక సారి తోటి తెలుగు లెక్చరర్  డా.ధూళిపాళ
శ్రీరామ మూర్తి గారు తోడురాగా గుంటూరుజిల్లా వేటపాలేమో ,మున్నంగో  ఆ గ్రా మస్తు ల
అభ్యర్ధనపై వెళ్లా రట .అప్పటికే కల్పవృక్ష రచనలో మునిగి ఉన్నారు .ఆ ఊరివారు
‘’రామాయణం రాస్తు న్నారు కదా ! వాన కురిపిస్తా రా ?’’అని సడన్ గా  అడిగారట .’’సరే
చూద్దా ం ‘’అనితాను  రాసిన  ‘’ఋష్యశృంగ ‘’చరిత్ర చదివారట .అందులో ‘’ఆ రధ మేగు
త్రో వ జలదావళి మింట’’అనే పద్యం  చదవటం మొదలెట్ట గానే మేఘాలు క్రమ్ముకుని ఆ
రాత్రి ‘’కుంభ ద్రో ణం ‘’గా వర్షం కురిసిందని ఆ వూరి వారు శ్రీరామ మూర్తిగారికి చెప్పారట .

 ధూళిపాళ వారే ప్రత్యక్ష సాక్షం గా ఉన్న రెండు మూడు సంఘటనలున్నాయి .ఒక


వేసవిలో బెజవాడ లో సత్యనారాయణ గారుంటున్న మాచవరం లో సాయంత్రం
మూడింటికి శ్రీరామ మూర్తిగారు వెళ్ళారు .వేడి బాగా ఉండటం తో విశ్వనాధ లోపల
పడుకున్నారు. తాను వచ్చానని చెప్పగానే లోపలి రమ్మన్నారు .’’ఎండ బాగా ఉందయ్యా
.ఏ కోశానా చల్ల దనం లేదు .ప్రా ణం ఆగేట్టు లేదు .కనుక ఇక్కడే కూర్చో అని భారతం లో
ఋష్యశృంగ చరిత్ర చదివావా ‘?అని అడిగారు .’’చదవ లేదని ‘’చెప్పారు .’’సరే విను వాన
కురుస్తు ందేమో చూడు ‘.వ్యాసుడు యెంత బాగానో రాశాడు .’’అని చదవటం మొదలు
పెట్టా రు .’’ఇప్పుడు మనం పడవలు అంటామే అట్లా ంటి పడవలు కలిసి కట్టి వాటి మీద
మట్టి పో సి ,మామూలు నేల మీద పెరిగినట్లు గా ఒక కృత్రిమ వృక్షాన్ని తయారు చేశారట
.దాన్ని ఆ పక్కనే ఉన్న నదిలో కలిపి వేశ్యలు ఋష్య శ్రు ంగుడున్న వనానికి తెచ్చి
అతనికి తెలియ కుండా రోమ పాదుని వనానికి తీసుకు వెళ్లా రట .ఎంతత చమత్కారంగా
వ్యాసుడు రాశాడో చూడు ‘’అన్నారట .ఇలా వ్యాఖ్యానం చేస్తు ండగానే గాలి కొంత చల్ల
బడింది .’’బయట కూర్చుందాం పద ‘’అని ఇద్ద రూ బయట కుర్చీల్లో కూచున్నారు .మళ్ళీ
కద మొదలెట్టా రు .కద నడిచిన కొద్దీ వాతావరం బాగా చల్ల బడింది .ఒక పావుగంట ఒక
మాదిరి జల్లు పడింది .అంటే ‘’బట్ట తడుపు జల్లు ’’ అన్నమాట .’’ఇవాల్టికి ప్రా ణం
నిలిచి౦దయ్యా ‘’అన్నారు విశ్వనాధ .

 మర్నాడు ముందురోజు చల్ల దనాన్ని కాదని ఎండ మండిపో యింది .శ్రీరామ మూర్తిగారు
మేష్టా రు ఎలా ఉన్నారో చూడటానికి వచ్చారు అంత ఎండలో .’’ఇవాళ కూడా మీరు వాన
కురిపిస్తా రేమో ననే ఆశతో వచ్చాను ‘’అన్నారు ధూళిపాళ..’’సరే అయితే కూర్చో .చూద్దా ం
‘’అంటూ నన్నయ్యగారి ‘’ఋష్యశృంగ చరిత్ర ‘’చదివారు .ఆ రోజునా కిందటి రోజు
మాదిరిగానే అంతే వర్షం పడింది .శ్రీరామ మూర్తిగారికి ఆశ్చర్యమేసింది .
  అ మర్నాడు సుమారు మూడింటికి మేస్టా రి భార్య వరలక్ష్మిగారు ధూళిపాళ గారింటికి
ఆదరా బాదరా వచ్చి ‘’అదేమిటి అన్నయ్యగారూ  అక్కడ కొ౦పలంటుకొని పో తుంటే
నిమ్మకు నీరెత్తి నట్లు న్నారేమిటి పాకలో ఉన్నారాయే సామాను సర్దు కొని బయటికి రండి
‘’అన్నారు కంగారుగా .’’అక్కడెక్కడో చుట్టూ గుంట దగ్గ ర తగలడుతుంటే ఇప్పుడే కంగారు
ఎందుకు అక్కయ్య గారూ .మాస్టా రెలా ఉన్నారు?అని అడిగారు ‘’ఆయన ఆపసో పాలు
పడుతున్నారండీ ‘’అన్నారు .శ్రీరామ మూర్తిగారు ఆగలేక మాస్టా రింటికి  ఉరికారు .ఫైర్
ఇంజన్లోచ్చి హడావిడి చేస్తు న్నాయి .కాని నీళ్ళు అక్కడ లేనేలేవు .’’మాస్ట రుగారూ !
ఇవాళ కూడా వర్షం కురిపించండి  ఇళ్ళు తగలడుతున్నాయ్ .నాది తాటాకు కొంప కూడా
‘’అన్నారు .’’ఏమయ్యా ! నేనమ
ే ైనా దేవుడినా .మనం కురవ మంటే కురుస్తు ందా ?
అన్నారు .’’కురవమని మీరు అనండి కురిస్తే మీ మహిమ లేకపో తె దేవుడి మహిమ
అనుకుందాం ‘’అన్నారు వీరు .’’అయితే ఇవాళ వాల్మీకం చదువుదాం ‘’అని చదువుతూ
వ్యాఖ్యానిస్తు న్నారు ‘’దాని దుంప తెగ ఇవాళ కూడా వాన పడింది ‘’అన్నారు దూ .శ్రీ
.తర్వాత విశ్వనాధ రాసి౦ది కూడా చదివారు .’’ఇక్కడ మాకూ ఉపశాంతి .అక్కడ అగ్ని
హో త్రు డికి తాప శాంతి కలిగింది ‘’అన్నారు శ్రీరామమూర్తిగారు .ఇదీ ‘’విశ్వనాధ –వాన ‘’కద

ఆధారం –‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’పొ ట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15 –ఉయ్యూరు

విశ్వనాధ మెత్తని యెద

‘’తన యెద ఎల్ల మెత్తన ,కృత ప్రతి పద్యము నంతకంటె మె-త్త న,తన శిష్యులన్న నెడదం
గల ప్రేముడి మెత్తన ‘’ అని తన గురువు చెళ్ళపిళ్ళ వారి మెత్తని హృదయాన్నిమెత్త
మెత్తగా  ఆవిష్కరించాడు విశ్వనాధ  .విశ్వనాధ దీనికేమీ తీసిపో యిన వాడు కాదు
.గురువును మించిన శిష్యుడు .ఈయన యెద అంతకంటే మరింత మెత్తన .అదెలాగో
తెలుసు కొందాం .
  శ్రీ సురగాలి తిమోతీ జ్ఞా నందకవి బొ బ్బిలి వాడు .విశ్వనాధ కవిత్వమంటే తీరని దాహం
లో ఉన్నవాడు చూడటానికి బెజవాడ వచ్చాడు .బజారులో గురువుగారిపక్కన శ్రీ పాటి
బండ్ల మాధవ శర్మ ,శ్రీ పొ ట్ల పల్లి సీతారామా రావు ఉన్నారు .విశ్వనాధ గురించి వారినడిగి
తెలుసుకొని అమాంతంగా ఆశువుగా’’తెలుగుం గబ్బము లల్లు నట్టి కవులీ దివ్యాంధ్ర
భూమీస్త లిన్ –కలవారెందరో ?వారు నీకు సములా ?కావ్య ప్రపంచాన ,నీ-కల మెన్నో
విధముల్ చెరించెడిని విఖ్యాతిం బ్రఫర్శి౦చెడన్
ి –పలుకన్ నీకును నీవె సాటి గురుదేవా ౧
సత్యనారాయణా ‘’అని మొదలుపెట్టి చివరగా ‘’కమనీయార్ధ రసావతార దిషణాగంభీర
మూర్తీ!దయా –సముద్రా వివిదార్ధ కావ్య రచనా సామ్రా జ్య పట్టా భిషి –క్త
మహాన్ద్రా భ్యుదయాభిమానీ ,విలసద్బ్రాహ్మ స్వరూపా ,గుణో-త్త మ ,యౌదార్య రసస్వభావ
,గురునాధా విశ్వనాధా నమః ‘’అని నాలుగు పద్యాలు చెప్పి విశ్వనాధ మహో న్నత
వ్యక్తిత్వాన్ని మనసారా ఆవిష్కరించాడు . గురూజీ ఉబ్బి తబ్బిబ్బై ‘’నువ్వెవరవునాయనా
?’’అని అడిగాగానే ‘’వాడి జోకును జడిపించి సగర గుండె –జీల్చి చెండాడి పులి యని
సెప్పుకొన్న –పాపరాయండు పుట్టిన ప్రదత
ి సీమ –బొ బ్బిలి పురమ్ము నా పుణ్య భూమి
‘’అన్నాడు పద్యం వదిలి వచనం లో పరిచయం చేసుకో అన్నారు .వదలలేదు
శిష్యపరమాణువు .మళ్ళీ ఆశువులోనే ‘’తేనెలు సో నలు గురియగ –ధీ నిదులెల్లరు
నుతించు దివ్యదఖండ –శ్రీ నాయ కవిత చెప్పెడి –జ్ఞా నానందకవి రత్నము నామము
వాడన్ ‘’అన్నాడు .ఇదంతా మొగల్రా జ పురం తూము దగ్గ ర జరిగన
ి సంఘటన .గురువు
మది మెత్తనై’’నీ కవిత్వం భేషుగ్గా ఉంది .కొంచెం కృషి చేస్తే గోప్పకవివి అనిపించుకొంటావు
‘’అని దీవించారు గురు బ్రహ్మ .ఈ గురుశిష్య సంబంధం విశ్వనాధ జీవిత పర్యంతం కొన
సాగింది .స్వంత కొడుకులాగా ఆయన్ను విశ్వనాధ ఆదరించాడు. ఈ కవి కావ్యాలన్నిటికి
ముందుమాట రాసి మెచ్చి ప్రో త్సహించిన వాత్సల్యం విశ్వనాధ ది.’’కవికోకిల’’
బిరుదునిచ్చి సత్కరించారు విశ్వనాధ ఆయనకు ప్రయాణాలకు ఛార్జీలిచ్చి పంపేవారు
.విశ్వనాధకు కుల సాహిత్యం తో సంబంధం లేదని కవితా గంధం ఉన్న వారెవరైనా
ఆయనకు ఆత్మీయులేనని తెలియ జేసే ఉదాహరణ ఇది .
   రాయుడు శాస్త్రి అని పేరున్న బ్రహ్మశ్రీ తాతాసుబ్బరాయ శాస్త్రిగారు ఒక సారి
బెజవాడవచ్చి విశ్వనాధ ఇంటికి  వెడితే ఆయన ఇంట్లో లేకపో తె తానొచ్చానని భార్యకు
చెప్పమని రైల్ స్టేషన్ కు  వెళ్ళారు ఇంటికొచ్చిన విశ్వనాధ విషయం తెలిసి
ఆగమేఘాలమీద స్టేషన్ కెళ్ళి శాస్త్రి గారిని కలిసి నమస్కరించాడు .ఇద్ద రి చూపులు
కలుసుకున్నాయి ‘’నాయనా !నీ పుస్త కాలు చదివాను ‘’అనగానే విశ్వనాధ ఆర్ద్ర
హృదయుడై ఆనంద బాష్పాలు కారుతుండగా ,మాట రాక  రుద్ధ కంఠంతో వినయంగా
మాట పెగుల్చుకుని ‘’నేను మీ దగ్గ ర చదువు కోలేకపో యినందుకు బాధ పడుతున్నాను
‘’అన్నాడు .శాస్త్రిగారు కూడా ఆనంద  బాష్పాలు రాలుస్తూ విశ్వనాధ బుజం తడుతూ
‘’ఎక్కడ చదువుకొంటే నేం నాయనా !నీకు మంచి భవిష్యత్తు ఉంది ‘’అని దీవించారు .ఇది
ఇద్ద రు మహానుభావుల సమాగమం .ఆనంద పులకా౦కితం .కృతజ్ఞ తా భావ సమ్మిళితం .

  విశ్వనాధ వారి ‘’దయాంబుధి ‘’పద్యాలు జిజ్ఞా స పెంచే అనుభూతి శకలాలు .’’నీరదము


‘’అనే పద్యాలలో ‘’అచటి బహుజన రక్త చిహ్నముల యందు నాది ఇదని గుర్తేమి
కన్పడును ?’’అనే చరణాలు కన్నీళ్లు తెప్పిస్తా యి .’’గొంగళి పురుగు ‘’కద మానవ
స్వభావం మీద వ్యాఖ్య .ఒకరి దొ డ్లో ములగ చెట్టు ఉంది .కొమ్మలు పక్క వాళ్ళ దొ డ్లోకి వెళ్లి
కాయలుకాసి ఇద్ద రిమధ్యా ఆవేశకావేశాలు పెరిగి కోర్టు దాకాపో యి చెట్టు కొట్టేశారు .కాని
దానికి అంటిపట
ె ్టు కున్న గొంగళి పురుగులు మాత్రం  రెండు కుటుంబాల ఇళ్ళల్లో చేరి
బాధించాయి .స౦కుచిత స్వభావాలమీద చెణుకుఇది . ఒక వీధికుక్క దిక్కు లేని చావును
గురించి ‘’నిర్దయ ‘’పద్యాలు రాశాడు కరుణ రసానికి పరాకాష్ట .బజారు బజారంతా
కావలికాసే కుక్కకు స్థ లాభిమానం లేదు .చివరికి ఆ అభిమానం తో ఊరి వైపు చూస్తూ
చచ్చిపో యిందట వీదికుక్కను వస్తు వు చేసి రాయటం ఆయనకే చెల్లి ంది .కారణం ఆయన
యెదమెత్తన .

  చూరు కింద నుంచోటానికి చోటు ఇవ్వక పొ తే ఒక చిన్న మేక పిల్ల వానలో తడిసి
చనిపో యింది .దీనిపై ‘’ ‘’రాశారు .విశ్వనాధ కాలాన్ని వెనక్కి తీసుకు వెడతాడు అని
నిందించే వారికి ఇది కను విప్పు కలిగిస్తు ంది .పిల్లల మనస్త త్వాన్ని చక్కగా వివరిస్తా డు
విశ్వనాధ .పసివాడు ఏడుస్తు ంటే తండ్రి రాజుగారి ‘’పట్ట పు ఏనుగు’’ చూపించి దానిమీద
కూర్చోబెడతానని సముదాయి౦చినా ఏడుపు మానలేదు .కాని బజారులో ‘’రంగుల పచ్చి
పేడ బొ మ్మ’’ కొనిస్తే యిట్టె యేడ్పు ఆపేశాడు .

కిన్నెర సాని పాటలలో ‘’తెలుగు వంపు ,తెలుగు మెత్తన ,తెలుగు ప్రతిభ ‘’ప్రతి ఫలించేట్లు
రాశానని చెప్పుకొన్నాడు  .దిక్కు లేని వాళ్ళ చావును ‘’అసృత బాష్పము ‘’శీర్షికతో
పద్యాలు రాశాడు .ఒక పేదరాలు పాము కరిచి మర్రి చెట్టు నీడన చనిపో వట౦ ,ఎవరూ
పట్టించుకోకుండా వెళ్ళిపో వటంపై ‘’గొడుగు లడ్డ మ్ముగా బెట్ట్టు కొనెడి వారు  -గాని ,యాదారి
బో వు నొక్కరును వచ్చి –‘’యామె’ మృతికేమి హేతువో’’ యని తలంచు –వారు ముక్కుపై
వ్రేలుంచు వారు లేరు ‘’అన్నారు .శ్రీ శ్రీ’’ భిక్షు వర్షీయసి’’ని చదివి ఓహో అంటాం కాని దీన్ని
పట్టించుకొన్న వారు లేరు .

 చిన్న పిల్లా డొ కడు అన్నం తినే  ముందు కాళ్ళు కడుక్కోవటానికి దొ డ్లోకి వెళ్లి తులసి
మొక్కను పీకాలను కొంటాడు .దానిప్రక్కనున్న మల్లెమొక్క వద్ద ని వారిస్తు ంది .తులసి
కూడా పీకద్ద ని ప్రా ధేయ పడింది .ఇంతలో తల్లివచ్చి అన్నానికి వాడిని తీసుకెళ్ళింది
.తులసి మొక్కను పీకావా అని అడిగితె వాడు ‘’తులసి చెల్లి ని ముద్దా డుతున్నాను
‘’అంటాడు ‘’మా నాయనే ‘’అని తల్లి కొడుకును అక్కున చేర్చుకుంటుంది. సుకుమారమైన
అందమైన కల్పన చేశాడు చిన్నపద్య  కధలో విశ్వనాధ .లలితంగా పిల్లలకు ప్రకృతిని
పరిచయం చేయటమే ఆయన ఉద్దేశ్యం .

 ఒక కమ్మ వారమ్మాయి  చిన్నతనం లోనే విధవ రాలైతే విశ్వనాధ తన ఇంట్లో ఆమెను
కూతుర్లా పో షించి మరొక మంచి వాడికి రెండవ వివాహం చేసన
ి ఔదార్యంచూపాడు
ఆయన యెద మెత్తన కాదా .

అబ్బూరివారద రాజేశ్వర రావు తో ‘’మీనాన్న రామ కృష్ణా రావు రాయాల్సిన బృహత్


కావ్యాన్ని నేను రాయాల్సి వచ్చిందయ్యా ‘’అన్న సంస్కారి .అబ్బూరి పాండితీ గరిమకు
గొప్ప నివాళి కూడా .ఇలా విశ్వనాధ యెద సుతి మెత్త్తన అని చెప్పటానికి ఎన్నో ఉన్నాయి
.
ఆధారం –తెలుగు యూని వర్సిటి ప్రచురణ ‘’విశ్వ నాద ఒక కల్ప వృక్షం ‘’

విశ్వనాధ సో దరులు కర్త ,కర్మ క్రియలు

విశ్వనాధ సత్యనారాయణ ,పెద్ద తమ్ముడు వెంకటేశ్వర్లు చిన్న తమ్ముడు రామ మూర్తి


త్రయాన్ని బండరుజనం ‘’కర్తా కర్మా క్రియ ‘’అనేవారట .మొదటి ఇద్ద ర్నీ రామ
లక్ష్మణులనేవారు .వారి అనుబంధం అంత గొప్పగా గాఢం గా ఉండేది విశ్వనాధ వ్యాసునికి
వ్రా యసగాడైన గణపతి వెంకటేశ్వర్లు .ఇది మరీ దగ్గ ర సంబంధం .ఆ అన్నదమ్ముల
అనుబంధాన్ని వెంకటేశ్వర్లు గారు అక్షర బద్ధ ం చేశారు వారికి విశ్వనాధ భార్య వరలక్ష్మిగార్లు
సాక్షాత్తు  సీతా రాములే .గురువు వెంకట శాస్త్రి గారు బందరు భైరవ ప్రెస్ లోనే కాపురం
పెట్టా రు .వారిభార్య మహా లక్ష్మమ్మగారు దొ డ్డ ఇల్లా లు .సో దరులు హో టల్ లో భోజనం
చేసవ
ే ారు .ఒక రోజు వీరు భోజనానికి వెడుతుంటే ఆమె అడ్డ గించి ఆ హో టల్లో మసూచికం
ఉన్నవాల్లు న్నారు వెళ్ళద్దు అని బ్రతిమిలాడి అన్నం వడ్డించి పెట్టి తినిపించింది
అప్పటినుంచే విశ్వనాధ కవితా తపస్వి అయ్యాడని అంటారు వెంకటేశ్వర్లు గారు .

 రామ మూర్తిగారు వదిన ను తల్లిగానే భావించాడు .’’నాకేమో వాళ్ళ మీద రుస రుస
ఉండేది ‘’అన్నాడు వెంకటేశ్వర్లు గారు .రామమూర్తికి ‘’పంచ కోశాల్లో ఎక్కడ వెతికినా వాళ్ళ
మీద మాతా పితృ భావమే తప్ప మరొక భావం లేదు .విశ్వనాధ వీరిద్దరి గురించి కల్ప
వృక్ష పీఠికలో రాశాడు .’’నన్ను గురించి రాసిన దానిలో కొంత అతి శయోక్తి ఉన్నాదని నా
భయం .రామమూర్తి’’ . గురించి రాసింది అక్షరాలా నిజం ‘’అని కితాబిచ్చారు శ్రీ వెం గారు
.’’మా అన్నకూ నాకు సో దర సంబంధం కంటే గురు శిష్య సంబంధం ఎక్కువ .తానూ
కృష్ణా పత్రికలో పని చేశానని శ్రీ ముట్నూరి తనను కమ్మచ్చు తీర్చినట్లు తీర్చి దిద్దా రని 
వెంకటేశ్వర ఉవాచ .ఇంటిదగ్గ ర అన్నగారు తానూ రాసిందల్లా చదివి వినిపించేవాడు
.’’అయన సర్వ రచనకు నేను ప్రధమ శ్రో తను .నాకు బద్ధ కం గా ఉన్నా విని తీరాల్సిందే
.ఆయన చెప్పే విమర్శలనన్నిటినీ ముందు నాకే వినిపించేవాడు .తానూ చదివే
గ్రంధాలన్నీ నా చేత చదివి౦చి వినేవాడు .హ్యూగో రాసిన ‘’లారాబిలే ‘,త్రీ మస్క్క్వి
టీర్స్’’,టాల్ స్టా య్ నవల ‘’వెందేట్టా ‘’నవల ఆయనతో బాటే నేనూ చదివా .భారతిలో
సంస్కృత నాటకాలపై రాసిన విమర్శలన్నీ ఇంటి దగ్గ రే చదివాను ‘’అని చెప్పుకొన్నారు
వెంకటేశ్వర్లు .

  ‘’వేయి పడగలు మా బాబు మొదలైనవన్నీ విశ్వనాధ చెబుతుంటే వెంకటేశ్వర్లె రాశారు


.వీటివల్ల తానూ ఎంతో సారస్వత లాభం పొ ందానని గర్వించారు .తాను పెద్దగా ప్రా చీన
సాహిత్యం చదవ లేదని ,తిరుపతికవుల సాహిత్యం అన్నగారి సాహిత్యాలే తనను
పండితుని  చేశాయని నిజాయితీగా చెప్పుకొన్నారు .’’నేను అన్నగారి కంటే ఎక్కువ
పండితుడను ‘’అను కొనేవారిది భ్రా ంతి మాత్రమె ‘’అన్నారు నిష్కర్షగా .అన్నగారి జీవితం
అంతా స్నేహిత బృందం తోనే గడిచి పో యింది. వీరందరూ ఆయన నవలలో పాత్ర ధారులై
చిరంజీవులయ్యారు .ఆయన సౌజన్యం అదీ ..దీనికి బందుగణానికి కన్నేర్రగా కూడా
ఉండేదట .దారిద్ర బాధ అనుభవిస్తూ కూడా తమ్ముడి సంసారం తో బాటు తన సంసారాన్నే
పో షించాడు విశ్వనాధ .ఆ కాలం లో కిన్నెరా సాని నర్త న శాల ,కోకిలమ్మ పెళ్లి అచ్చు వేసి
సంసారాన్ని పో షించాడు .ఒకసారి స్నేహితుడు బెల్లంకొండ రాఘవరావు గారింటికి
పమిడిపాడు వెళ్ళాడు .ఆయనభార్య కనకమ్మగారూ కవిత్వం రాసేవారు . భోజనం
విస్త ళ్ల లో వడ్డించింది .విశ్వనాధ స్నానాల గదిలో ఉన్నాడు యెంత సేపటికీ బయటికి
రావటం లేదు .రాఘవ రావు వెళ్లి చూస్తె తడి బట్ట లతో గోడ వంక చూస్తూ ఏకాగ్రభావం లో
ఉండిపో యాడు .నెమ్మదిగా ఇహలోక స్పృహ లోకి తెచ్చి భోజనానికి కూర్చోబెట్టా రు .

తండ్రిలాగానే  విశ్వనాధ నిత్య రామ మంత్రో పాసాకుడు .నేషనల్ కాలేజిలో ప్రమోదకుమార


చటర్జీ చిత్రకళాధ్యాపకుడు బాపిరాజుగారాయన శిష్యుడు .ఆయన వేసిన ‘’త్రిశూలం ‘’చిత్రం
చూసి ఉప్పొంగిపో యిన విశ్వనాధ ‘’నాకు రాజ్యం ఉంటె ఆ రాజ్యాన్ని మీకు ఇచ్చేసేవాడిని
‘’అన్నాడు .ఎంతో ఆనందించిన చటర్జీ కాలేజి వదిలి వెళ్ళేటప్పుడు విశ్వనాధను పిలిచి
‘’మీరు రాజ్యం పో గొట్టు కోనక్కరలేదు .ఈ త్రిశూలం మీకు బహుమతిగా ఇస్తు న్నాను ‘’అంటే
గుండె ద్రవించింది విశ్వనాధకు .త్రిశూలం పేరుతొ నాటకం రాసి ఆ త్రిశూలాన్నే ముఖ
చిత్రంగా వేయించి కృతజ్ఞ త చెప్పుకొన్నారు .ఒక సారి మా బాబు నవల రాస్తూ ‘దాన్ని
గురించి తనకేమి తెలిసిందో చెప్పమని అన్న తమ్ముడిని అడిగాడు ‘’నవలలో
కధానాయకుడికి తండ్రితనం పాములవాడిలో ,తల్లితనం రంగమ్మలో బందించావు అదీ
నవలలో గొప్పతనం ‘’అని చెబితే సంతృప్తిగా తల ఊపాడు అన్న .అంతకు ముందువరకు
తమ్ముడి అభిప్రా యం పై గొప్పగా సదభిప్రా యం అన్నకు ఉండేదికాదట .అప్పటినుంచి
తమ్ముడేది చెప్పినా మౌనంగా అంగీకరించేవాడు అన్న విశ్వనాధ .

        బందర్లో గురుభాగవతుల సుబ్బారావు గారు సబ్ రిజిస్త్రా ర్ గా ఉండేవారు గొప్ప


సాహిత్యాభిమాని విశ్వనాధకు వీరాభిమాని .ఎప్పుడు విశ్వనాధ ‘’శ్రీ కృష్ణ సంగీతం ‘’లో
పద్యాలు చదివి వినిపించినా పులకించిపో యి సాష్టా ంగ ప్రణామం చేసవ
ే ారు .ఉభయ భాషా
ప్రవీణకు కడుతూ అన్నగారి వద్ద కాదంబరి చెప్పించుకొన్నారు వెంకటేశ్వర్లు గారు అప్పటికే
వరలక్ష్మిగారు గుంటూరుకాపురం లో జబ్బు పడి  మంచాన పడిచనిపో యారు.
ఆబాధలోనూ కాదంబరి బో ధ చేశాడు .’’నీకు సంస్కృతం బాగా వచ్చురా ‘’అని
పొ ంగిపో యాడు తమ్ముడి విద్వత్తు కు .తమ పూర్వీకుల కధను వీరవల్ల డు నవలగా రాసి
గొర్రెపాటి బాల కృష్ణ అనే కొడుకులాగా చూసుకొనే శిష్యుడికి  అంకితమిచ్చాడు విశ్వనాధ
.బాల కృష్ణ అకస్మాత్తు గా చనిపో యాడు ఆ వార్త  న 0 దమూరు లో ఉన్న విశ్వనాధకు
తెలిసి పడిన దుఖాన్ని గురించి చెబుతూ ‘’మా అన్న దుఃఖం పట్ట లేక పందిట్లో పడి దొ ర్లి
దొ ర్లి ఏడ్చాడు .ఇలాంటి దుఖాన్నే మా వదిన పో యినప్పుడు పడటం చూశాను మళ్ళీ
ఇప్పుడే ‘’అన్నారు వెంకటేశ్వర్లు .

  అన్నగారు రెండవ భార్య తో బెజవాడలో కాపురం పెట్టా రు ఈమె కాపురానికి రాగానే


విశ్వనాధ సుడి తిరిగింది .అన్నీ కలిసొ చ్చాయి దరిదం్ర దూరమైంది గౌరవాదరాలు
పెరిగాయి బిరుదులూ సత్కారాల జోరు హెచ్చింది అంతా చిన్నవది కాలు పెట్టిన వేళా
విశేషమేనన్నారు తమ్ముడు .సమష్టికాపురమే అప్పటిదాకా. ఇదీ రెండు మూడేళ్ళు సాగి
తర్వాత ఎవరి దారి వారిడైంది .వెంకటేశ్వర్లు గారికి 40 ఏళ్ళు వచ్చేదాకా అందరిదీ ఉమ్మడి
కాపురమే. తండ్రితర్వాత అన్ని కుటుంబ బాధ్యతలూ విశ్వనాదే భుజాలపై వేసుకొని
నిర్వర్తించాడు .తనను ‘’పండిత రాజ మౌళి ‘’అని అవతారికలో రాస్తే తమ్ముడు
హడలిపో యి బతిమిలాడి ‘’పండిత కీర్తనయ
ే ుడు ‘’అని మార్పించారు వెంకటేశ్వర్లు
.తమ్ముడు ‘’కాళిందీ పరిణయం ‘’రాస్తే దానికి ముందుమాట అన్నగారిని రాయమంటే
తమ్ముడు కాపురమున్న వరంగల్ కు వెళ్లి చదవగా విని ‘’నేను యుదిష్టి రంబగు నిభ్రు త
తతేజమను ‘’పద్యాన్ని విని ‘’యెంత గొప్ప పద్యం రాశావురా !’’అని అభినందించాడు
విశ్వనాధ .కల్ప వృక్ష యుద్ధ కాండను తమ్ముడు స్వంత ప్రెస్ లో ముద్రించి అందించాడు
.’’మా అన్నగారు యెంత సంపాదించాడో అంతకు మించి దాన ధర్మాలు చేశాడు .లేమి
దశలో ఆదుకొన్న వారి రుణాలన్నీ తీర్చి ఈ లోకాన్ని వదిలాడు .కొల్లిపర సూరయ్యగారు
ఉయ్యూరుదగ్గ ర కపిలేశ్వర పురం నివాసి .మంచి స్నేహితుడు .సూరయ్యగారు బతికి
ఉండగానే ఆ ఊరు వెళ్లి కొడుకులకు తలొక వెయ్యి రూపాయలూ ఇచ్చి వచ్చాడు .రాఘవ
రావు గారి ఋణం మూడింతలు చెల్లి ంచాడు అన్న ‘’అని వెంకటేశ్వర్ల్ రాశారు .తమ్ముడు
‘’పరా ప్రా సాదం ‘’కావ్యం రాసి అన్న విశ్వనాధకు అంకితమిచ్చాడు .

   కరీం నగర్ ప్రిన్సిపాల్ గిరీ తర్వాత ‘’అన్నగారు మా వాడు కాకుండా పో యారు .ఏదో
అంతర్ ద్రు ష్టి ,ఏదో ఆత్మ వత్వం ఆయనలో కనిపించేది అంతర్ముఖ లక్షణాలు
గమనించాను .ఏదో అశాంతిగా ఉందని అంటే పంచాక్షరీ జపం కోటిసార్లు చేయమంటే
సంవత్సరన్నరలోపే పూర్తీ చేశాడు .ఏం చెయ్యమంటావు మళ్ళీ అని అడిగత
ి ె శాంత్యర్ధం
మరో యాభై వేలు చేయమంటే అయిదారు నెలల్లో నే పూర్తీ చేసి ఆశ్చర్య పరచాడు .ఎవడో
గంధర్వుడు ఈ ఉపాధిలో ప్రవేశించాడేమోననుకోన్నాను .’’అన్నారు వెంకటేశ్వర్లు .కరీం
నగర్ ఉద్యోగం నుంచే నిత్య యోగాభ్యాస నిత్య   జపాలు అభ్యాసమైనాట విశ్వనాధకు
.’’అయన కావాలని మంత్రించి విభూతి ఇస్తే యెంత రోగమైనా ,యెంతఆపదైనానా
వెనుకాడేది ‘’అని నిజాయితీతో చెప్పారు తమ్ముడు .\

చివరి దశలో సంగీతం పైన మనసుపో యి కొడుకు పావనికి జొన్న విత్తు ల సుబ్బారాగారు
వచ్చి సంగీతం నేర్పిస్తు ంటే ఈయనకూ వచ్చేసింది .ఆయనతోనే త్రిశూలం నాటకం లో
‘’శివ గిరి విభో ‘’పాటకు స్వరరచన చేయించారు . .‘’మోయు తుమ్మేదనాడు నారాయణ
రావు గారి సంగీతం లో ,చిన్నతనం లో హరినాగ భూషణం గార  వాయులీనం లో లీనమైతే
ఇప్పుడు పూర్ణ సరస్వతీ రూపుడైన ఆయన ఆత్మలో సంగీతం మోగటం సహజమే నని
పించింది .’ఏతత్సామ గాయాన్నాస్తే హా ఊహా ఉహా ఉ ‘’అని అని తైత్తి రీయంఅన్నది అది
అన్నగారిపట్ల రుజువైంది ‘’వెంకటేశ్వర్లు గారు .’
‘’మా అన్నగారు కవిమాత్రు డుకాడు .కవితను దర్శన స్థా యికి అందజేసిన
మహానుభావుడు .ఆయనతో సమానుడు ఒక్కడే ఉన్నాడు –భవ భూతి ‘’మా అన్నగారు
పూర్ణ పురుషుడు ‘’ఇదీ ఆ అన్నదమ్ముల అనుబంధం .

ఆధారం –శ్రీ పొ ట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ-‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం
‘’

విశ్వ నాధీయం

 ‘’తెలుగుకవులది ఒకదారి ,విశ్వనాధది వేరొక దారి ‘’అని ఎర్రద్దా లు


పెట్టు కున్నవారన్నమాట .ఆయన ఏది రాసినా మానవ జీవితోద్ధ రణకే ,ఉత్త మ మానవతకే
రాశాడని ఎందరో ఎలుగెత్తి చెప్పారు ఆయనా అప్పుడప్పుడు చెప్పుకొన్నాడు .ఆయన
ద్రు ష్టి నిజంగానే వేరు ఆయనది  అందరూ నడిచే బాటకాదు. అందరి చూపులాంటి
చూపుకాదు  .అందుకే విలక్షణంగా కనిపిస్తా డు .లోచూపున్నవాడు .పైమెరుగులకు
భ్రమసేవాడుకాడు .ఆయన ప్రతి  మాట కదలిక ఆలోచనల్లో నిజాయితీ భారతీయత
ఆంధ్రత్వం తొణికిస లాడుతుంది.ఒక్కడు నాచనసో మన అని ఆయనే అన్నట్లు ‘’ఒక్కడు
విశ్వనాధ ‘’ఇది తిరుగు లేనిమాట .ఆ మహో న్నత వ్యక్తిత్వాన్ని అన్ని కోణాల్లో దర్శించే
ప్రయత్నం చేద్దా ం .

  నవ్య సంప్రదాయ ఉద్యమానికి నాయకుడై విశ్వనాధ నాలుగు దశాబ్దా లు యుగ కర్త గా


నిలిచాడు .కవి సార్వ భౌముడైన శ్రీనాదునితో సరిసమానం గా ఈ’’ కవిసామ్రా ట్’’నిలిచాడు
.విషాదాంత నాటక రచన చేసి ప్రా క్ పశ్చిమ నాటక శిల్ప సమన్వయము చేసిన
ప్రయోగశీలి .ఆయన ముట్ట ని ప్రయోగం శిల్పం లేదు. సమకాలీన జీవిత చైతన్యానికి ఎత్తి న
పతాకగా నిలిచాడు . ఆయన మధ్యాక్కరలు  ప్రవ్రు త్తి నివృత్తు ల మధ్య ప్రతిస్పందించే
జీవుని వేదనలే.భవ్య సంగీతాలే .కల్ప వృక్ష రామాయణం ఆధునిక మానవ చైతన్యం లో
ప్రపంచమంతా ప్రతిఫలిస్తు న్న ఆధ్యాత్మిక అన్వేషణకు అద్ద ం పట్టే ఇతిహాస కావ్యం
‘’.నాభక్తిరచనలు నావి కాన’’ అని మళ్ళీ రామాయణమా? అన్నదానికి సమాధానంగా
చెప్పాడు .పరానికి పనికొచ్చే రచన చేయమన్న తండ్రిగారి ఆదేశామూ నెరవేర్చాడు .ఈ
శతాబ్ది చైతన్యాన్ని ఆపో సనపట్టి  భారతీయ దార్శనిక మూలాలతో విలువకట్టిన ప్రజ్ఞా
మూర్తి .ఆయన పలికిన పలుకే ఒక ప్రమాణం .ఒక ఆలోచనా సరళికి ఆదర్శంగా నిలచిన
పూర్ణ ప్రతిభా మూర్తి .

       ఇంగ్లీషు నవలా ప్రక్రియలో వచ్చిన ప్రయోగాలకు సాటి వచ్చే తెలుగు నవలలు
రాసిన ఏకైక నవలా కర్త .రచయితగా సమగ్ర వ్యక్తీ .కళా ప్రపూర్నుడు .శిల్పానికి తెలుగు
తోట అయిన నన్నయ తిక్కనలే ఆయన్ను ఆవేశించారు .పాశ్చాత్య శిల్పం తో బలపడి
వినూత్న భారతీయ వ్యక్తిత్వం తో వెలిగే సాహిత్య శిల్పాన్నికోరి అలాగే ప్రత్యక్షరం రాసి
చూపించాడు .’’నాలాంటి కృతి శత నిర్మాత ను బిడ్డ గా పొ ంది నా తండ్రి
గొప్పవాడయ్యాడు’’అన్నదానిలో ఆత్మ విశ్వాసమే ఉంది ,గర్వంకాదు .’’అలనన్నయ్యకు
లేదు తిక్కనకు లేదా భాగ్యంబు ‘’అన్నప్పుడూ అంతే .వీటిలో ధ్వని గ్రహించాలి .ఆయనది
వ్యవహార భాష .మంధర శైలి .రస ధ్వనులకు ప్రా ధాన్యం  .ఆయన చేతన నిత్య వేగి
.శబ్దా న్ని ఏరుకోవటానికి చిన్నము కూడా నిలవలేదు .అంతటి భావ తీవ్రత ఆయనది .

 విశ్వనాధ రాసిన ‘’నా కన్నుల ఎట్ట యెదుటన నాపుత్రు ని కంఠ ముత్త రించి –నేను
దయా౦బు ధిని కాదా యటంచు నన్నడిగే ఓ ప్రభూ ‘’అనే పద్యాన్నిశ్రీ అబ్బూరి వరద రా
రాజేశ్వర రావు మేనత్త బియ్యం యేరు కుంటూ తనలో తానూ చదివద
ే ట .ఆమె
చదువుతూ ఉంటె హృదయం ద్రవి౦చి పో యినట్లు ఉండేదని వరద చెప్పాడు .శ్రీ దాసు
శ్రీరాములుగారు ‘’తెలుగునాడు  ‘’మొదటి  భాగమే రాశారు .రెండవది రాయలేకపో యారు
.విశ్వనాధ వరదతో ‘’శ్రీరాములుగారు రెండో భాగం కూడా రాసి ఉంటె ఆంద్ర దేశం లో
కన్యాశుల్కం తోబాటు ఇదీ చిరస్థా యిగా ఉండేది ‘’అని నిండుమనసుతో మెచ్చిన
సహృదయుడు విశ్వనాధ .

  ‘’భావనా శబ్దా లత వల్లా ,ఆవేశ శుద్ధి చేత ,అనుభవ వస్తు గుణం  వలన ఎంతోమందికి
ఎన్నో ప్రా ంతాలలో విశ్వనాధ పద్యాలు వాచో విదేయాలుగా ఉన్నాయి .కవిత్వానికి ఇదే
మూల లక్షణం ‘’అన్నారు గురువు  శ్రీ చెళ్ళపిళ్ళ శాస్త్రిగారు .ఇదేభావాన్ని ఆంగ్ల కవి డబ్ల్యు
హెచ్ ఆడెన్ కూడా చెప్పాడు .కవిత్వం లో విశ్వనాధ ఎన్నో రూపకల్పనలు చేసి ,పద్యాన్ని
వశ పరచుకొన్నారు .తెలుగు జీవితాన్ని అమూలం విశ్లేషించి చూసి తన పద్యాలలో
నిక్షేపించారు .అందుకే ఆయన ఖండక్రు తులు కల్ప వృక్షం కలకాలం నిలుస్తా యి .తన
ఆనందం ముఖ్యంగా ‘’కావ్యానందమే ‘’అని చెప్పుకొన్నాడు .

విశ్వనాధ శబ్దా లు ,,తత్వ బో ధలు ,కావ్యలక్షణాలు అన్నిటినీ ‘’శ్రీరామ చంద్రా త్మ’’గా భావన
చేసి కల్ప వృక్షం రాశారు .ఇదంతా ఆయన సాధనయే .లోకానికి అదికావ్యం .దీనికి
ఆయన కోరింది కూడా కావ్యానందమే తప్ప వేరుకాదు .పూర్వజన్మ సంస్కారం వలన
అద్వైతి అయ్యారు .ఆయనకు శివకేశవులకు రామ విష్ణు వులకు  భేద మేలేదు
.రామాయణం రాసి ఇలవేల్పు విశ్వేశ్వరునికి అంకితమిచ్చారు .ఖండా౦తపద్యాలన్నీ
శివభక్తిపారమ్యాలే.ఆయనే రాముడు ఆయనే పరబ్రహ్మ .నిజానికి అయన గుండెపై స్వారి
చేయాల్సినవాడు శ్రీ కృష్ణు డు .వాళ్ళ ఊరిలో సంతాన వేణుగోపాల స్వామి అంటే ప్రా ణం
.స్వామి విగ్రహం లో చాలామార్పులు చేశారు .తండ్రి శోభనాద్రి గారు ప్రతిష్టించిన శివలింగం
జ్ఞా నమూర్తిగా విశ్వనాధ భ్రూ మధ్యమంలో ఆడుతూ ఉంటాడు .

 కల్ప వృక్షం లో భరతుడు అగ్ని ప్రవేశం చేసే సందర్భాన్ని ఆంజనేయుడు రాముడికి


సంగీతం పాడుతూ వినిపించాడు యుద్ధ కాండ చివరలో ఉన్నఘట్ట మిది .చివర్లో రాసిన
325 వ పద్యం లో మూడు చరణాలు పూర్తియ్యాయి. నాలుగవది యెంత ప్రయత్నించినా
రావటం లేదు .స్నానం చేశాడుకాని భోజనం చేయబుద్ధికాలేదు ఇంట్లో అందరూ గొడవ .
చివరికి స్పురించి ‘’జైత్ర యాత్రా 0 చ చ్చ్రీ మధుసూదనాస్య పవమానా పూర్ణ మైనట్టు లన్
‘’అని పూర్తీ చేశారు .పై చరణాలలో ‘’కంఠ శంఖం ‘’అని రాశారు .రాముడు విజయ
యాత్రకు బయల్దే రినప్పుడు పరమేశ్వరుని కంఠం నుండి వచ్చిన వాయువు చేత నినదించి
నట్లు న్నది అనిభావం .భరతుడు శంఖావతారం .దీన్ని తన ఆత్మారాముడు పూరించిన
చరణంగా విశ్వనాధ భావించాడు .’నా స్వామి రాముడు నాభాష వాడే ,ఆయనకు తెలుగు
వచ్చు ‘’అని చమత్కరించాడు విశ్వనాధ .విశ్వనాధను ఆవేశించి రాముడు తన కద
రాయి౦చు కున్నాడుకదా
తనను తాను’’బ్రా హ్మీమయ మూర్తి ‘’అని చెప్పుకోవటానికి ఎన్ని గుండే లు ఉండాలో
అన్నీ ఉన్నవాడు విశ్వనాధ .ఆయన ఎన్నో కష్టా ల్ని , ఆపదల్ని పో తనగారి భాగవత షస్ట
స్కంధం లోని’’ నారాయణ కవచ ‘’పారాయణం చేసి  పో గొట్టు కున్నాడు .శుక్రవారం బజారు
వెళ్ళినప్పుడు తెలిసిన కొట్టు వాడు కొబ్బరిముక్క ప్రసాదంగా ఇస్తే ,ఇంకోకోట్లో ‘’ఉప్పు
గల్లు ’’అడిగి తీసుకొని ,పచ్చిమిరపకాయలు కనిపించగానే దానితో కొబ్బరీ ఉప్పూ కలిపి
నోట్లో వేసుకొని రుచి ఆనందాన్ని పొ ందేవాడు .అప్పుడే ఆయనమనసు ఏకాగ్రమై
గోప్పభావనతో ఇరవై ముప్ఫై పద్యాలు మనసులోనే రాసుకోనేవారు .ఇంటికి రాగానే
గ్రంధస్త ంమయ్యేవి  .ఆయన శరీరం లోని జీవుడు అంటీ ముట్ట కుండా ఉంటాడా అన్నదానికి
ఇదే సమాధానం అన్నారు శ్రీ పేరాల భారత శర్మ

  ఆయనది ఆడంబరం లేని జప విధానం .రోజుకి కనీసం ఒక్కొక్క మంత్రా న్ని మూడు వేల
సార్లు మూడు మంత్రా లు జపించేవారు .పగలు తక్కువ కాలం రాత్రి ఎక్కువకాలం జపం
లోగడిపవ
ే ారు .రాత్రి సుమారు రెండుగంటలకు నిద్ర కు ఉపక్రమించి ఉదయం కొంచెం
ఆలస్యంగా లేచేవారు .లేవగానే వ్యాయామం శీర్షా సనం ఆసనాలు ,పొ ట్ట అక్కళించటం
తప్పనిసరిగా చేసేవారు .మయూర ,హలాసన ,సర్వా౦గాసనాలు 75 ఏళ్ళ వయసులోనూ
వేసవ
ే ారు .రాత్ర్తిపూట తలకింద దీపం పెట్టు కొని తెల్లవారేదాకా ఇంగ్లీష్ నవలలు
చదివేవారని పేరాలవారి ఉవాచ .రాముడికి36 ఏళ్ళ వయసులో సీతా వియోగం జరిగితే
విశ్వనాధకూ అదేవయసులో భార్య వరలక్షమ్మగారు చనిపో యారు .విశ్వనాధ శరీరం
నేలమీద ఒక మోటారు .ఆయన మనసు ఆకాశం  లో ఒక విమానం .గ్రంధ రచనలో
ఆయన ధారణ అపారం,ఆశ్చర్యకరం .మాస్కో లోని తెలుగు అకాడెమీ అధ్యక్షురాలు
వేయిపడగలను స్తు తించటం గురజాడ వారి పూర్ణమ్మను విశ్వనాధవారి కిన్నెర సానిని
పొ గడటంచేస్తే  కమ్యూ నిస్ట్ నాయకుడు ముక్కామల   నాగభూషణంగారు ముక్కు మీద
వేలేసుకొన్నారు .

కైక రాముని సాధారణ మనిషిగా ఊహించినదుకు రాముడి మనసు చివుక్కుమన్నదట


.దీన్ని విశ్వనాధ అద్భుత శిల్ప నైపుణ్యం తో చెప్పాడు .పాత్రను పాఠకుల హృదయంలో
చిర ప్రతిష్ట చేసి రసాస్వాదన కలిగించే నేర్పు తిక్కనగారిది మళ్ళీ విశ్వనాధది. ఊర్మిలా
లక్ష్మణుల సంసార రహస్యం గురించి వాల్మీకి మౌనం వహిస్తే విశ్వనాధ ఆ మౌనానికి
అద్భుత వ్యాఖ్యానం చేశాడు. వైదిక సంస్కృతీ ,సంప్రదాయం ,తాత్విక సిద్ధా ంతాలను
ఆధారంగా విశ్వనాధ కల్పనలు చేస్తా డు ‘’అనాసక్తి యోగం ‘’తో ఊర్మిళా  ,లక్ష్మణుల
సంసార యాత్ర సాగింది. ఊహ సంపత్తి ,కధాకధన శిల్పం ,వాల్మీకానికి బయటికారణం
వీటికి  తోడుజీవుని వేదన మొదలైన వాటిని పరమేశ్వరార్పణంగా విశ్వనాధ పండించాడు
అది ఆయన కవితా రూప తపస్సు .’’నన్ను కూల్చటానికే కాని సీతను అపహరించటానికి
కాదు ‘’అన్నమారీచుని భావం లో యెంత అర్ధముందో గ్రహించాలి .మాయలేడి కధలో
ఋషుల భావన ఆయా వ్యక్తు ల ప్రభావాన్ని ప్రబో ధింప జేసే అకార్య నిర్వహణం
చేయగలిగింది అని విశ్వనాధ వ్యాఖ్యానం .మారీచునిలోను జీవుని వేదన చొప్పించాడు
.విశ్వనాధ ఊహ మన పరిధిని దాటి ఉండటం ప్రత్యేకత . కిష్కింద కాండలో చేసన
ి రుతు
వర్ణనలు  సీతా రాముల కదా తో ముడి పడి  ఉంటాయి .అరణ్యవాసం లో వారివి ‘’సాదు
శృంగార లీలా ప్రసన్న గాధలే ‘’అన్నాడు .

విశ్వనాధ ‘’కధక చక్రవర్తి ‘’.ఆయనకున్నది మంచితనంపై పూర్తినమ్మకం .ప్రతిమనిషికి ‘’డ్రై


వింగ్ ఫో ర్స్ ‘’ఉంటుందిఅది ఉన్నత ఆశయాలకోసం పరుగు పెడుతుంది అన్వేషణ
చేయిస్తు ంది మనిషికఉ
ి న్న ఆవేదన లో మానవత్వం ఉంటుంది అదే మనిషిని
మంచివాడిని చేస్తు ంది .సుగ్రీవుడిలాగా కొందరికి లక్ష్యం మరుగున పడుతుంది అప్పుడు
మేల్కొలపటానికి హనుమ ,లక్ష్మణులు కావాలి .విశ్వనాధ ‘’అవిచ్చిన్న సంప్రదాయార్ది
‘’.ఆయన పాత్రలు మూసలో ఇమడవు .అల్పాక్షరాల్లో అనల్పార్ధ రచనకు ఉదాహరణ
‘’దుందుభి కద’’.సంధ్యాకాలం నుండి మళ్ళీ సంధ్యాకాలం వరకు జరిగిన సుందరకా0 డకద
ఆయన ఒక’’ ఉపాసన’’గా భావించాడు .బాలకాండలో కనిపించిన మనస్సౌన్ద ర్యం మళ్ళీ
సుందరకాండలో కనిపిస్తు ంది .శృతి కాఠిన్యం లేని వార్తా కధనానికి ,ఆవేశం లేని సరళ భక్తి
నివేదనకు విశ్వనాధ మధ్యాక్కరలు వాడాడు .హనుమ లంకలో సీతను వెతికేటప్పుడు
మత్త కోకిల వృత్తా లలో రఘువంశ పురుషుల గొప్పతనాన్ని వర్ణించారు మహేంద్ర గిరి నుండి
హనుమ దిగేటప్పుడు సముద్రా న్ని భుజంగ వృత్త ం లో వర్ణించాడు .అలాగే సముద్ర వర్ణన
కు ‘’అష్ట మూర్తి ‘’,వరాహ ;;వృత్తా లను ఎన్నుకొన్నాడు .రాముడు సముద్రు నిపై కోపం తో
బాణం ఎక్కు పెట్టినప్పుడు ‘’శాలూరం ‘’సముద్రు డి వేదనను
‘’దుర్మిల’’,సముద్రు నిస్తిమితమనస్సును ;;కిరీటం ;;, సంతోషాన్ని ‘’హంసి ‘’వృత్తా లలో
చెప్పాడు .నరేంద్ర వృత్త ం కూడా ప్రయోగించాడు .బహువిధ ఛందస్సులతో సుందరాన్ని
మరింత సుందరం చేశాడు .కల్ప వృక్షం మొదటినుంచి చివరిదాకా ‘’శ్రీరామ చంద్ర
తేజస్సంక్రా ంతి’’విజ్రు మ్భించింది .

   విశ్వనాధ వర్ణనలు మహా విచిత్రా లు .ఆయనది ఆలోచనామృతం ‘’పురుగు తొలచిన


దూలం నుండి పొ డి రాలినట్లు సన్నని మంచు కురుస్తో ంది ‘’అన్నాడు వేయిపడగలలో
‘’,’’రస ఉపనిషత్ రహస్య వేత్త ‘’విశ్వనాధ .జ్ఞా త శిల్పి .’’విశ్వనాధ సాహిత్య విలసనం ఆంద్ర
సాహితీ నందనోద్యానమున వేయి శరజ్జ్యోత్స్నాలు వెదజల్లిన సమయం .ఆయన సాహిత్య
సృష్టి విచ్చిన నెమలి పించం లాగా తళ తళలాడుతూ కన్నులు మిరుమిట్లు గొల్పును
‘’అన్నమాట యదార్ధం .’’నాకు ఏదో ఒక రోజు చావు ఉంది ‘అని తెలుసుకొన్నవాడు
విజ్ఞా నియే ‘’అన్న వివేకానందుని మాట విశ్వనాధకు స్పూర్తి .మధ్యాక్కరలలో వ్యాజ స్తు తి
ఎక్కువగానే చేశారు .నెత్తి నెక్కి పిండికోడుతున్నావ్ వంటి  పలుకుబడులు విపరీతం
.’’కాలికి వేస్తె వేలికేస్తా వు ,పిచ్చి కుదిరింది పెళ్లి కుదరలేదు , .కాళ్ళను  బదడ్డ పాము
కరవక మానదు ,మొదలైనవెన్నో రాశాడు .’’నీకంటే పల్నాటి నూతులు నయం ,నీకు
మూతి మొహం లేవు జనం యెట్లా చూడగలరు ?నిన్ను అయినకాడికి అమ్మేస్తా ను అని
విశ్వేశ్వరునే బెదిరించిన భక్త శిఖామణి విశ్వనాధ .ఆయన మధ్యాక్కరలు మధు బిందు
సమానాలు .

‘’శృంగార వీధి ‘’ మైమరపిస్తు ంది .ఈకావ్యం తోనే అయన లోఉన్న మహాకవిబీజాలు


మొలకెత్త సాగాయి .దీనిలో శృంగారం భక్తీ పర్యవసానం  అయింది .లౌకిక భావాన్ని
అలౌకిక సత్యం తోకలిపి ‘’గోపికా గీతలు ‘’రాశాడు .ప్రతి వృత్త ం మీదా విశ్వనాధ ముద్ర
ఉంటుంది .పద్యంలాగే మనోహర వచనమూ సాగుతుంది .కవితా సుందరి శరీరం శబ్ద ం
.నడకలో ఒయ్యారం ఛందస్సు .శబ్దా ర్ధ చమత్కారాలే గతి విన్యాస శోభ .అదే శ్రో తల్ని
ఆకర్షిస్తు ంది ప్రా చీనతలేకపో తే నవీనతకు అర్ధం లేదు అన్నది విశ్వనాధ నమ్మకం .
 ‘’‘’ ఏకవీర ‘’నవల మధురలోని వైగై నదీతీరాన ప్రా రంభమై అక్కడే అంతమవుతుంది.
నదికూడా నవలలో ఒక పాత్ర .’’ధర్మం చెయ్యి ‘’ అనేది దీని ముఖ్య సంకేతం. భావ
కవిత్వోద్యమకాలం లో వచ్చిన ఏకవీర లోని అమృతం పాత్ర వేయిపడగలు నవలలో
పసరికగా రూపు దాల్చింది ‘’అన్నారు ప్రో లాప్రగాదవారు .’’ధర్మ రేఖను అతిక్రమిస్తే దారుణ
మరణమే తప్ప నిష్కృతి లేదు ‘’అని చెప్పిన నవల ఇది . ‘’తెరచి రాజు ‘’లో పతాక
సన్నివేశం ఏకవీర పతాక సన్నివేశం నుండి రూపు దిద్దు కోన్నది .నైతిక సూత్రా లపట్లా
,సాంప్రదాయ జీవన మార్గ ం పట్లా విశ్వనాధకున్న విశ్వాసం గౌరవం ప్రతిఫలించే
నవలలలివి .’’కాళిదాస భావభూతుల శైలిని తిక్కన మార్గా న్ని ,టాగూర్ శరీర వాంచలేని
‘’నౌకభంగం ;;లోని ప్రేమను నా భావనా రచనా చమత్క్రుతినికలిపి ఏక వీర రాశాను ‘’అని
విశ్వనాధ చెప్పుకొన్నాడు .

 విశ్వనాధ తులసీదాసు ,సూరదాసు ,మైధిలీ శరణ గుప్త ,దినకర్ మహాదేవివర్మ కవితలు


చదివాడు .ఆయన మాటలకున్న అర్ధా లను మూలాలలోకి వెళ్లి చెప్పగలరు. లావణ్యం
అంటే లవణం అంటే ఉప్పుకుండే నిగనిగ అని అర్ధం చెప్పారు .శ్రీ ఆచంట సాంఖ్యాయన
శర్మగారిని కలిశాడు ఒకసారి విశ్వనాధ ఈయన సత్తా ఏమిటో ఆయన ప్రశ్న పరంపరాలతో
ఆయన తెలుసుకొని సన్మానం చేసి పంపారు .ఆయన టేబుల్ సొ రుగులో ‘’భగవద్గీతా,
ఈయన ఆంద్ర ప్రశస్తి ‘’పుస్త కాలు ఉండటం చూసి అవాక్కయ్యాడు విశ్వనాధ .’’ప్రేమను
అణచుకోవటం మహా పురుషుల లక్షణం ‘’అని అప్పుడు గ్రహించాడు విశ్వనాధ.

 రామ ధూర్జటుల తత్త ్వం విశ్వనాధను ఆవహించి  కల్ప వృక్షం లో హనుమ కార్య
శూరత్వానికి దారి చూపింది .రామకధను ‘’నాధ కద ‘’అన్నాడు   .కట్టు కధకాదు
మోక్షకద .’’ఇష్టిఖండం ‘’తోప్రా రంభమై ‘’ఉపసంహరణ ఖండం ‘’టో పూర్త యింది .ప్రతికా0 డ
ను అయిదు భాగాలుగా విభజించటం ఆయన ప్రత్యేకత .అది ప్రతీకాత్మకాంశం .షట్
చక్రా లకు ప్రతీక .అదొ క మహామాలా మంత్రం .కైకేయీ తత్త ్వం రామాయణ కల్ప వృక్ష
శాఖలపై సుపుష్పితమైంది. ఆయన వాల్మీకానికి చేసన
ి వ్యాఖ్యానాలు కావ్యమార్గ ం
ఆశ్రయించి వ్యంగ్య మర్యాదను పాటించాయి .ముని వేషం లోఉన్న రాముడు పూర్వం
దశరధుని  బాణం చేత కొట్ట బడ్డ ముని కుమారుడులాగా ఉన్నాడట .కార్యకారణ
సంబంధాన్ని ఇక్కడ ధ్వనింప జేశాడు. సీత అశోక వనం లో అగ్నిలా ఉందనటం
వైశ్వనాదీయం .రాముడు నడుస్తు న్న రత్న దీపం అట .కల్ప వృక్షం అర్ధం చేసుకోవటానికి
భావుకత్వం అత్యవసరం .’’కనకదుర్గ మ్మ నవ్వులకు మల్లికార్జు నుడికి పులకలు
వచ్చాయట. ‘’శివుని మౌళి  పై నుంచి వెన్నెలలు కృష్ణ పై నుంచి వచ్చే చల్ల ని గాలులు
పూచిక ముల్లు ల్లా గా స్వామిని పో డుస్తు న్నాయట.మనోహరభావం .

 ‘’నాపాట ‘’లో ఆయన అల్లిన లలితగీతం దిగంతాలకు పో యి నిలవలేక ఉపసంహరించిన


అస్త ం్ర లాగా మళ్ళీ తననే వరించింది అంటాడు .’’సంధ్యవార్చడు ,అధ్యయనం లేదు ,కర్మపై
నమ్మకం లేదు ‘’ఇదీ నేటి బ్రా హ్మణ్యం స్తితి అని వాపో యాడాయన .ఒకడు ‘’నార్మా షెవర్
‘’అనే హాలీవుడ్ నటికీ ఉత్త రం రాసి జవాబుకోసం రోజూ పో స్టా ఫీస్ చుట్టూ
తిరుగుతున్నాడట .తనకు నోబుల్ ప్రైజ్ వస్తు ందని దాన్ని ఏయర్ పో ర్ట్ లేని తన వూళ్ళో
విమానం లో తీసుకోస్తా రని ఇంకోడు రోజూ ఆకాశం వైపు చూస్తు న్నాడు అని
చమత్కరిస్తా డు ‘’’విశ్వనాధ వాడిన భాష నవ్యం అది ఆయన సృష్టి .దాన్ని విశ్వనాధ శైలి
అనాలి ‘’అని శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మగారు తరచుగా సభలలో చెప్పేవారట .

విశ్వనాధ ఉపన్యాస ధో రణి విలక్షణమైనది .అక్షర తూణీరం నుండి వ్రేలికి వచ్చే అస్త ్ర
పరంపరలాగా పాఠకుల హృదయాలలోకి చొచ్చుకుపో తాయి ఆయన మాటలు .’’నాచన
సో మన ,కృష్ణ దేవ రాయలు ,తెనాలి రామ కృష్ణు డు-ఈ ముగ్గు ర్ని కాచి వడగడితే అయిన
వాడు విశ్వనాధ ‘’అన్నాడుశ్రీ కాటూరికవి  .’’సత్యనారాయణ భావయిత్రీ శక్తి ముందు
రాయలదికూడా తీసికట్టే .ఆయన సో మన అంతటివాడు .ఒకడు నాచన సో మన అన్నట్లే
ఒకడు విశ్వనాధ .

ఆధారం –శ్రీ పొ ట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ –‘’విశ్వనాధ ఒక కల్ప
వృక్షం ‘’

 
విశ్వ నాద సాహిత్య యుగ దశలు

విశ్వనాధ సాహిత్య యాత్రా ను గమనిస్తే అందులో విభిన్న దశలున్నట్లు కనిపిస్తా యి


పరిశీలకులు అందులో ముఖ్యమైన నాలుగు దశలను గుర్తించారు విశ్వనాధ కూడా వాటిని
అంగీకరించాడు .వాటి వివరాలూ ఆయనే చెప్పాడు .వాటిని గురించి ఇప్పుడు
తెలుసుకొందాం .

  విశ్వనాధ సాహిత్య యుగం లో మొదటి దశ ‘’బాల్యావస్థ ‘’ప్రయత్నాలు చేయటం


అధ్యయనాలు సాగించటం ,ప్రయోగాలు చేయటం ఇందులో ముఖ్యమైనవి .

ఆయన సాహిత్య యుగపు రెండవ దశ ‘’యోగ వంతమైన కాలం ‘’అని ఆయనే


చెప్పుకొన్నాడు .ఆ దశలో సంస్కృతం ఇంగ్లీషు బాగా చదివాడు .ఈకాలం లో
మచిలీపట్నం హిందూకాలేజీ లోను గుంటూరు ఏ సి కాలేజీ లోను లెక్చరర్ గా పని
చేశాడు .అప్పుడే సంస్క్రుత కావ్యాధ్యయనం చేస్తూ సంస్కృత ,నాటకాలను ,ఆంగ్ల
రచనలను కూలంకషంగా అభ్యసించారు .

  మూడవ దశ 1938 లో ప్రా రంభమైనట్లు ఆయనే చెప్పాడు .ఆకాలం లోనే విజయవాడ


ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఉపన్యాసకునిగా చేరాడు .19 34 లోనే రామాయణ కల్ప వృక్ష
రచన ప్రా రంభించి రెండు వేల పద్యాలలో పదహారు వందల పద్యాలు పూర్తీ చేశాడు కాని
పుస్త కం పూర్తీ అయితే ఎలా అచ్చువేయాలో ఆయనకు తెలియలేదు .’’నేను నిత్య చైతన్యం
గల రచయితను .నా పుస్త కాలను సరిగా పరిచయం చేయగల పండితుడు నాకు
లభించటం చాలా అరుదు .నా పుస్త కాలలోని పదాలను తెరచి చూపగల వాడు నాకు
దొ రకడం లేదు .నాకు తెలియని అందాలను కూడా చూపించే సమర్ధు డు అలభ్యం
‘’అన్నాడు విశ్వనాధ .

   ఆయన కవితాలు చాలాభాగం ప్రచురితమై ఆయన్ను కవిగా చేసి కూచోబట


ె ్టా యి
.అప్పటికి ఆయన్ను పాక్షికంగా కొందరే అంగీకరిస్తు న్నారు .తనకు ఫాలోయింగ్ బాగా
తక్కువగానే ఉన్నట్లు భావించాడు .రామాయణాన్ని పూర్తిగా ప్రచురిస్తే అందులోని
గూఢమైన విషయాలు గుర్తించకుండా పో తాయేమోనని వ్యధ కూడా చెందాడు .రామాయణ
ప్రచురణకు ఎవరైనా స్పాన్సర్ గా వస్తా రేమో నని ఎదురు చూపులో ఉన్నాడు.తనకు
సహాయం కావాలని తనను విస్త ృతంగా చదవాలని కోరుకున్నాడు ‘’ప్రజలు నా కవిత్వాన్ని
,నా కళా వైదగ్ధ్యాన్ని అర్ధం చేసుకోలేరు .నేను వచనం లో రాస్తే వారు బాగా అర్ధం చేసుకో
గలుగుతారు ‘’ఇలా ఆయన  ఆలోచనలు సాగుతున్నాయి .

   అదేసమయం లో వేయిపడగలు ఒకవార పత్రికలో ధారా వాహికంగా ప్రచురిస్తా మని


విశ్వనాధ విద్యార్ధి అయిన  దాని సంపాదకుడు  తన పత్రికలో ప్రచురిస్తా నని కోరాడు
.దీనినైనా అర్ధం చేసుకోగలుగుతారా అనే అనుమానం ఆయన్ను వదలలేదు
వెంటాడుతూనే ఉంది .దాన్ని అర్ధం చేసుకోవటానికి క్షున్నమైన సంస్క్రుతజ్ఞా నం ఉండాలి
అంటాడు విశ్వనాధ  ముందుగా రెండు నవలలు రాసి పాఠకుల స్థా యిని పెంచి
వేయిపడగలు చదివి అర్ధం చేసుకొనే స్థా యి కల్పిస్తా నని ఆ సంపాదకుడిని అడిగాడు
.ఆయన ఒప్పుకున్నాడు .అప్పుడే ‘’మా బాబు ‘’నవల చాలా ఇళ్ళల్లో సామాన్యం గా అర్ధం
చేసుకొనే వ్యవహారిక భాషలో రాశాడు .కాని దీనివలన శత్రు వర్గ ం పెరిగింది ‘’నేను సనాతన
కాలపు రచయితనని ,కొత్త పరిణామాలను ప్రతిఘటించే వ్యక్తినని ముద్ర పడి పో యింది
‘’అని చెప్పాడు విశ్వనాధ .

    వేయిపడగలు సీరియల్ ప్రా రంభమైంది .ఇంకా అందులోని రహస్యాలను అర్ధం


చేసుకోగల స్తితిలో చదువరులు లేరు అనే అభిప్రా యమే ఆయనది .’’ఒక పెద్ద కాన్వాసు పై
చిత్రించిన విషయాన్ని అర్ధం చేసుకొనే స్థా యి పాఠకలలో రాలేదు.’’కొన్ని చివరలను కలిపి
ఒక కధలో రహస్యం గా నేర్పుగా అల్లా ను .దీన్ని చదివి నేను కరడుగట్టిన సనాతన వాదిని
‘అని గగ్గో లు పెట్టా రు’’అని పాపం విశ్వనాధ నిర్వేదం చెందాడు .ఇవన్నీ 1938  కి ముందు
.అప్పటిదాకా ఆయన నవలా రచయితకాడు .ముఖ్యంగా కవి మాత్రమె .’’ఏకవీర ‘’రాసి
చాలాకాలమైంది ‘’భారతి ‘’లో ప్రచురితమైంది తనను విస్త ృతంగా జనం చదవాలి అని
కోరుకున్నాడు .
 ఇక మొదలు పెట్టి వరుసగా నవలలు రాసిపారేశాడు .ముప్ఫై ఏళ్ళలో యాభై నవలలు
రాశాడు .రాయటం ఒక వ్యసనం గా మారిపో యింది విశ్వనాధ కు .సమర్ధు డైన
రాయసకాడు ఉంటె నవల చెబుతూ పది పదిహేను రోజుల్లో పూర్తీ చేసవ
ే ాడు .ముక్త్యాల
రాజా  ఆహ్వానిస్తే వెళ్లగా రచన పూర్తీ అయితే  కల్ప వృక్షాన్ని అచ్చు వేయిస్తా నని వాగ్దా నం
చేశాడు . . ఇంకా బాలకాండలో కొంత మిగిలిఉంది అప్పటికి .బాలకాన్డ ను ఆంద్ర దేశం లో
చాలా చోట్ల చదివి వినిపించాడు విశ్వనాధ .సాహిత్య వర్గా లలో మంచి ప్రా చుర్యం పొ ందింది
.బాలకాండ పూర్తీ చేసిన తర్వాత దాన్నిముక్త్యాలరాజా  ముద్రించాడు .అయోధ్య మొదలెట్టి
చాలాకాలమైనా సహాయం చేసవ
ే ారు కరువైనారు .అప్పటిదాకా ఆయన రచన ఏదీ
పూర్తియిన తర్వాత ఇంట్లో నిద్రించి ఎరుగదు. హాట్ కేక్ లాగా ముద్రణ జరిగి పో యేది .

  నాలుగవ దశ 19 40 తోప్రా రంభామై 61  వరకు సాగింది . 19 40 -50 కాలం లో


నవలలే ఎక్కువ రాశాడు .61 వరకు ఇంతే 19 5 6 లో గుడివాడ కరీం నగర్ లలో
షష్టిపూర్తిఉత్సవం  జరిగింది 1957 బెజవాదకాలేజీ ఉద్యోగ విరమణ చేశారు ఆంధ్రపద
్ర ేశ్
సాహిత్య అకాడెమి మొదటి ఉపాధ్యక్షులైనారు .1958 లో శాసన మండలి సభ్యులైనారు
.1959 -6 1  కరీం నగర్ కాలేజి ప్రిన్సిపాల్ .62 లోకల్ప వృక్షం పూర్తీ .6 3 లో
మధ్యాక్కరాలకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వచ్చింది 64 లో ఆంధ్రా యూని
వర్సిటి నుండి ‘’కళా ప్రపూర్ణ ‘’అందుకున్నారు .1969 లో ఉత్త ర ప్రదేశ్ పర్యటన .
..రామాయణ రచన కొనసాగుతూనే ఉంది మరికొన్ని కూడా రాస్తూ నే ఉన్నాడు
.విశ్వనాధకు దాబ్బు అవసరం ఎప్పుడూ ఉండేది .ఎవారైనా పుస్త కం రాయమని అడిగితె
దాబ్బు తీసుకొని రాసి ఇచ్చేవాడు ‘’నాశత్రు వులు ఆవేశం ప్రో ద్బలం లేకుండా రాసే
రచయితను ‘’అన్నారని విశ్వనాధ చెప్పాడు. కాని వారెవరూ వాటిని చెత్త పుస్త కాలని
అనలేదట .సద్విమర్శకులు మాత్రం మంచి నవలలు అని మెచ్చుకొన్నారు .

   19 34 నుండి   విశ్వనాధ సాహిత్య యుగం లో అయిదవది అయిన ఉచ్చదశ .వందల


సంఖ్యలో గౌరవాలు సన్మానాలు అందుకొన్నాడు విశ్వనాధ .బొ ంబాయి కలకత్తా ,లక్నో
,మద్రా స్ నగరాలు ఆహ్వానించి గౌరవించాయి .ఉత్త ర రాష్ట్రా లలో ప్రముఖ మైన అన్ని
పట్నాలలో సన్మానాలు జరిగాయి .’’మా గురువుగారు వెంకట శాస్త్రి గారికి ఎన్ని
సన్మానాలు జరిగాయో శిష్యుడైన నాకూ అన్నీ జరిగాయి ‘’అని చెప్పుకొన్నాడు .తన
యెడల అప్పటికీ రెండు ప్రవాహాలని ఒకటి తన మిత్రు లు నడిపే స్వచ్చమైన గంగా
ప్రవాహం అయితే రెండవది తన శత్రు వుల కలుషిత నీటి ప్రవాహం అంటాడు .భువన
విజయం లో ఆయన శ్రీ కృష్ణ దేవరాయలు పాత్ర పో షించేవాడు .1946 లో బెజవాడ
పురపాలక సంఘ వజ్రో త్సవ ఉపన్యాసం చేశాడు .రామాయణ కల్ప వృక్ష కనకాభిషేకం
బెజవాడ శ్రీ విజయేశ్వరాలయం లో శ్రీ మల్లా ది కుటుంబ రాగారు జరిపించారు .196 7 లో
అకాడెమీ ఫెలోషిప్ వచ్చింది. ఏకవీర నవల సినిమా తీస్తు న్నందుకు డి ఎల్ నారాయణ
విశ్వనాధకు రెండు వేల రూపాయలిచ్చాడు .1970 జనవరి 26 న రిపబ్లి క్ డే నాడు పద్మ
భూషణ్ ప్రకటించి 21-4-19 70 న రాష్ట ప
్ర తి పద్మభూషణ్ ను ప్రదానం చేశారు . 1971
అక్టో బర్ లో ఆంద్ర ప్రభుత్వ ఆస్థా నకవి ‘’పదవీ స్వీకారం  చేశారు

16-11 -19 71  లో సాహిత్యం లో అత్యున్నత ‘’జ్ఞా న పీఠం’’పురస్కారం అందుకొని


తొలితెలుగు జ్ఞా న పీఠ పురస్కార గ్రహీత గా రికార్డ్ స్థా పించాడు విశ్వనాధ .1971 లో శ్రీ
వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ‘’డాక్టరేట్ ‘’ప్రదానం చేసింది .

2 -1 -73 ‘’కోటి శివపంచాక్షరి ‘’ప్రా రంభించి పూర్తీ చేశాడు .9 10- 74 మిమిక్రీ ఆర్టిస్ట్  వేణు
మాధవ్ కు ‘’శివపురాణం ‘’అంకితమిచ్చాడు .7 -10-74 న విశ్వనాధ పుట్టిన రోజు
పండుగను పిల్లలు ఆత్మీయంగా జరిపారు .19 10-7 5 ఉషశ్రీ శ్రీ  సన్మాన సభకు అధ్యక్షత
వహించారు .13 1 7 6 సహస్ర చంద్ర దర్శనమహో త్సవాన్ని శ్రీ తుమ్మలపల్లి
రామలింగేశ్వరావు మొదలైన వారి సమక్షం లో 16- 9- 76 వరకు జరుపుకున్నారు .
గుండె జబ్బురాగా గుంటూరు జనరల్ హాస్పిటల్ లో చేరి 18 -10-1977 కవిసామ్రా ట్
,పద్మభూషణ్ ,తొలి తెలుగు జ్ఞా న పీఠ పురస్కార గ్రహత
ీ డా.విశ్వనాధ సత్యనారాయణగారు
తనునమ్మిన  శ్రీ రాముడు పంచాక్షరి తారక మంత్రం చెవిలో చెబుతుండగా తను
ఆరాధించిన శ్రీ విశ్వేశ్వర సన్నిధానం చేరారు .

           విశ్వనాధ పై సీరియల్ వ్యాసాలు సమాప్త ం

 
 

    

విశ్వనాధ రాయాలనుకొని  రాయని రచనలు

‘’మా అన్న గారు వ్రా సినాన్ని కావ్యాలు రాసి ,వ్రా సినాన్ని కావ్యాలు రాయకుండా
వదిలేశాడు ‘’అని విశ్వనాధవారి తమ్ముడు శ్రీ వెంకటేశ్వర్లు గారు రాశారు .దీన్ని బట్టి
విశ్వనాధ మనసులో ఎన్నో రచనలు గర్భస్త ంగా నే ఉండిపో యాయని పురుడు
పో సుకోలేదని తెలుస్తో ంది .కొన్నిటికి పేర్లు కూడా పెట్టి ప్లా ట్ తయారు చేసు కొని
,ప్రణాలికను కూడా మనసులో రచించుకొని , ,కారణాంతరాల వలన రాయలేక పో యారు
.దీనివల్ల ‘’విశ్వ నాద భారతి ‘’కి సంపూర్ణ ఠాసాహిత్యాభారణాలు సమకూరక కొంత లోటు
గా కనిపిస్తు ంది ఆ విషయాలనే తెలుసుకో బో తున్నాం .

  మొట్ట మొదటి సారిగా కిన్నెర సాని పాటలు రాసేటప్పుడే ‘’రధంతరి ‘’అనే పాటకూడా
రాయాలని విశ్వనాధ సంకల్పించారు .’’రధ 0 తరీ!  రద 0 తరీ!నాట్యమాడవే  రధంతరీ’’అనే
మకుటం టో ఒక పాట రాస్తా నన్నాడు .అది వ్రా యనేలేదు ‘’అన్నారు వెంకటేశ్వర్లు .అలాగే’’
మా స్వామి ‘’చివరలో ఒకపద్యం లో ‘’ఈ కిన్చిత్క్రుతి ఎట్టు లైన మరి ఏమీ లేదు లేవయ్యా
,వే-దా !కాపర్దశిఖాదునీ !స్వనిత గాదా !విశ్వనాధా !భవవి -శ్రీ  కంఠాభరణంబు చెప్పెదను
రాజీవంబు లో తేనియల్ ‘’  మొదలైన పద్యాలలో ‘’శ్రీ కంఠా భరణం  ‘’అనే కావ్యం
రాయాలని విశ్వనాధ అనుకొన్నట్లు తెలుస్తో ంది .’’షష్టిపూర్తికి ముందో ,తరువాతో నేను
ఆయన్ను  శ్రీ కంఠాభరణం రాయకూడదా అని అడిగాను .రాయాలిరా 1 అది
సామాన్యమైన పనికాదు .జైమినీ భారతం లో సురధుని పాలనాన్ని కుమార స్వామి
సంపాదించి ,శివ కపాల మాలలో సంఘటింప చేసిన కదఉన్నది .దానితో బాటు నూట
ఎనిమిది కధలను కల్పించి శివ కపాల మాల ను పూర్తీ చేయ వలసి  ఉన్నది .నాన్న
కధను కూడా అందులో నొక దానిని చేసి ఆయన కపాలాన్ని కూడా అందులో గ్రు చ్చి
నట్లు గా వ్రా యాలని ఉన్నది ‘’అని అన్నాడని వెంకటేశ్వర్లు గారు రాశారు . ‘’నేనాయన
భావనా పార మేష్ట్యమునకు అబ్బుర పడి ఊరుకొంటిని .మేధ పరాశక్తి యొక్క వివర్త
స్వరూపము .ఆవిడ వాక్య రూపము పొ ందటానికి మహనీయమైన సుకృత ఫలము
కావలసి ఉంటుంది ‘’అని రాయలేక పో యిన కారణానికి ఆధ్యాత్మికతను జోడించి చెప్పారు
తమ్ముడుగారు .  .ఎంత గొప్ప ప్రణాళిక ను విశ్వనాధ రచించుకోన్నాదో మనసులో అని
పిస్తు ంది ఇది తెలిస్తే .ఆ కంఠాభరణం భారతీశ్రీ కి అలంకారం కాకుండా పో యినందుకు బాధ
గానే అనిపిస్తు ంది మనకు .

   గుంటూరులో విశ్వనాధ ఉన్నప్పుడు ‘’శ్రీ మంతా చార్యుల’’ వారి వద్ద ‘’చాన్దోగ్యోపనిషత్


‘’చదువుకొన్నారు. తరువాత ‘’చందో గులు ‘’అనే పేరుతో  ఒక నవల రాస్తా నని తమ్ముడితో
విశ్వనాధ చెప్పాడు .కాని కార్య రూపం దాల్చలేదు .అలాగే ‘’ఊచ యుద్ధ ం ‘’అనే కృతి
అయన రచనలో దొ రకటం లేదన్నారు .దానిపై స్పందిస్తూ ‘’అది వ్రా సిన కదా దొ రకటానికి !
ఊచ యుద్ధ ం పల్నాటి వీరులైన అలరాజు ,ప్రో ల రాజు ల యుద్ధ ం .వివరాల గోడిగ’’ను
గూర్చిన పద్యాలలో అది కొంతవరకే  వర్ణింప బడింది.దాన్ని వేరే కావ్యంగా
రాద్దా మనుకొన్నాడు .అది జరుగలేదు ‘’అని నిర్వేదం వెలిబుచ్చారు వెంకటేశ్వర్లు గారు
.ఇలా మహత్త ర రచనలకు మనసులోనే శ్రీకారం చుట్టా రు కాని వాటిని రాసి
వెలువరి౦చలేక పో యారు విశ్వనాధ .
విశ్వనాధ చేసిన విశ్వ సాహిత్యాధ్యయనం

తెలుగు వాడైన విశ్వనాధ చాందసుడని  ఆయన రాసినకొద్దీ వేదకాలం మరీ వెనక్కి


పో యిందని ఎక్కిరించారు .ఆయనకు ప్రపంచ సాహిత్యం, అందులోని మార్పులు
కవితోద్యమాలు ప్రక్రియా వైవిధ్యం ఏమీ తెలియవని అన్నారు .ఈ అన్నవారందరికంటే
ఆయనే ఎక్కువగా విశ్వ సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవలోడనం చేసుకొన్నట్లు
కనిపిస్తు ంది .ఆయనకే సాహిత్యమూ ‘’అంటరానిది కాదు ‘’.వాటిలో ఉత్కృష్ట భావనలుంటే
వాటిని భారతీయీకరణం చేసి ఈ ప్రధాన ప్రవాహం లో కలిపేసిన నేర్పు ఆయనది
.ఇందులో కొన్ని ఆయనే చెప్పుకొన్నవి .కొన్ని ఆయన శిష్య పరంపర ,అభిమానులు
చెప్పినవిఉన్నాయి .వాటిని వివరించే ప్రయత్నమే చేస్తు న్నాను .

జ్ఞా న పీఠ పురస్కారం లభించినప్పుడు ఆయన్ను క్షుణ్ణ ంగా ఇంటర్వ్యు చేశారు .ఒక రకంగా
శల్య పరీక్ష చేశారు .అప్పుడాయన చెప్పిన మాటలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం .అయన వాణి
లోనే ‘’నాకు గోగోల్ తెలుసు .టాల్ స్టా య్ ,దాస్తో విస్కి తెలుసు . మాక్సిం గోర్కీకొంతవరకు
తెలుసు .సో మర్ సెట్ మాం ,ఇబ్సన్ ,నియోత్ ,కూర్ట్ ల గురించి తెలుసు .బుద్ధిజం
గురించి విస్త ృతంగా చదువుకొన్నాను .వందల కొద్ది పేర్లు నాకిప్పుడు గుర్తు లేవు .ఎంత
మందిని చదివానో అ పేర్లు కూడా గుర్తు లేవు .శాస్స్త్రా లు మతాలూ కళలు ,నేను చదివిన
వాటి గురించి నా నవలలో చర్చించాను .వేట గురించి కూడా నాకు తెలుసు .జిమ్ కార్బెట్
,పాండల్సన్ సింగ్ మొదలైన వారిని చదివాను .ఈ పరిజ్ఞా నాన్ని నా రామాయణం లో
ఉపయోగించుకున్నాను . రాముని అరణ్య వాస రచనలో ఈ నా పరిజ్ఞా నమంతా ఉపయోగ
పడింది .

 ‘’నేను అర్ధ శాస్త ం్ర చదివాను .కారల్ మార్క్స్ దాస్ కేపిటల్ గురించి కొంత తెలుసు .డబ్బు
గురించి బాగా తెలుసు .ప్రతి వారి గురించి నాకు కొంతలో కొంత తెలుసు .ప్లా టో గురించి
,షో పనాల్ ,స్పినోజా ,బెర్గ్ సన్ ,శాంతాయన ,క్లో స్ ,డైలీ ల గురించికొంత  తెలుసు .సైన్సు
విజ్ఞా న చరిత్ర కూడా చదివా .అయిన్ స్టీన్ గురించి ,మాధవ పో ర్ట్ గురించి చదివా .గ్రా ంధిక
వ్యావహారిక భాషల గురించి నన్నడిగితే ,వాటి గురించి ఒక ఒక పుస్త కమే రాయాల్సినంత
గ్రంధం ఉంది నేను రాస్తే .

‘’నేను తులసీదాసు రామాయణం ‘’చదివాను .కంబ రామాయణాన్ని చదివానని


చెప్పలేను .కొంత వినికిడి వలన తెలుసుకొన్నాను .రామాయణాన్ని ‘’అద్వైత మత స్థా పన
‘’కోసం రాశాను .వాల్మీకి విశిష్టా ద్వైతానని స్థా పించటానికి రాశాడు అనే వాదాన్ని
కాదనటానికీ రాశాను .రామకధ జరిగన
ి కాలం లో ఉన్నది ‘’సాంఖ్య దర్శనం ‘’ఇది
అద్వైతం తోప్రక్కప్రక్కనే సంచరించేది .సీతా, లలితాదేవి ల గురించీ రాశాను. వాల్మీకి కంటే
గొప్ప కళాకారుడు ఉండడు.దీన్ని వివరించటానికి కనీసం రెండుమూడు వేల పేజీల గ్రంధం
రాయాలి .

‘’రాజ్య తంత్రం గురించి రాశాను .యుద్ధ తంత్రం సైనికులకు సంబంధించిన ‘’మిలిటరి


‘’గురించి కూడా రాశాను రాముడు సర్వాంతర్యామి అనే కోణం లో వాల్మీకాన్ని
వ్యాఖ్యానించాను .నా రామాయణం లో అనేక వేదాంత తత్వాలను బో ధించాను .మంత్రం
శాస్త ం్ర చెప్పాను .పశ్చిమ దేశ గొప్ప కళాకారుల కు కూడా నేను కృతజ్ఞు డను .ఎడ్గా ర్
అలాన్ పో శిల్పం ప్రత్యేకమైనది .నియోల్ కవార్డ్ ,సో మర్సెట్ మాం లలో ఎవరి శిల్ప రీతి
వారిది .హెమింగ్వే శిల్పరీతి వేరు .సర వాల్ట ర్ స్కాట్ తీరువేరు ఇది కాలదో షం పట్టింది
.సిన్క్లార్ లూయీస్ రీతి వేరు .ఆధునిక విజ్ఞా న  శాస్త ్ర వేత్తలు అయిన్ స్టీన్, రూధర్ ఫో ర్డ్ ల
వెనకాల పడ్డా రు .విజ్ఞా న పరిధల
ి ో వారిది ప్రత్యేక మైన రీతి .ఈ విధంగానే నేను నా సొ ంత
శిల్ప రీతిని సాధించుకోన్నాను.నా  శిల్ప రీతి అనేక ఇతర విషయాలతో కలబో సి ఉంటుంది
.వైదిక సత్యాలు ,భాషా శాస్త ్ర విషయాలు సత్యాలు .మన స్మృతులలో ఉన్న సత్యాలు
భాష్యాలలో ఉన్నాయి .అందుకనే వీటిని తెలుసుకోవటం కష్ట ం .

‘’నేను సుమిత్రను సృష్టించినట్లు ఎవరూ ఊహించి ఉండరు .ఆమె ఎంతో నెమ్మది .మన
తెలుగు మధ్య తరగతి స్త్రీ లాగా ఉంటుంది.ఆమె  ఉన్నట్లు వ్యక్తిగా స్పష్ట ంగా కనిపించదు
కాని ఆవిడ లేకుండా ఇల్లు నడవదు .విచారం వల్ల కలిగే కల్లో లాన్ని కుటుంబం లో
ఇతరులు సహించేలా చేస్తు ంది .రామాయణం లో ప్రతిపాత్రను నేను కొత్త గా సృష్టించాను
.రావణుడిని కొత్త గా తయారు చేశాను .ఆయన ‘’ఖడ్గ రావణ  మంత్రం ‘’అనే ఒక మంత్రా నికి
అది దేవత .శ్రీవిద్యలో ఈ రహస్యం దాగిఉంది .దాన్ని నేను సాధించి రాశాను .ఇది
తెలియాలంటే ‘’కామకళా  విలాసం ‘’చదవాలి .శ్రీ విద్యోపాసనకు ఇది ‘’బైబిల్ ‘’వంటిది .

‘’జాన్ సరూ వర్డ్ బ్లా కీ ‘’ప్రసద


ి ్ధ గ్రీకు పండితుడు .స్కాట్ లాండ్ వాడు .ఆస్చిలాస్ రాసిన
అయిదు ప్రఖ్యాత నాటకాలను అనువదించాడు .తన అనువాదానికి ముందుమాట రాస్తూ
‘’పద్యం అనేది కవికీ తత్వ వేత్తకూ సాధారణమైన సంగతి .తత్వ వేత్తకు తత్వ వేత్తగా పద్యం
అందదు .కవికి కవిగా పద్యం’’ కీ’’దొ రుకు తుంది .’’అన్నాడు మిల్ట న్ ఒక కవి .కీట్స్ ఒక
కవి.షేక్స్ పియర్ గొప్ప నాటక కర్త .,తాత్వికుడు .మౌలికంగా కవికాడు .పాఠకుడు
నిజమైన కవిత్వం విన్నప్పుడు మరోప్రపంచం లోకి వెడతాడు .అతనికళ్ళుఆ సంగతిని
వ్యక్త ం చేస్తా యి .

విశ్వనాధ చాలామంది యూరోపియన్ అమెరికన్ రచయితలను చదివాడు


.ఆయనమాటల్లో నే ‘’విస్త ృతంగా చదివాను ‘’.ఆయనకు హెచ్ జి వేల్స్ అంటే ఇష్ట ం
అన్నాడు .ఆల్డ స్ హక్స్లీ ,మపాసా ,ఓ హెన్రి ధామస్ హార్డీ ల రచనలన్నీ లోతుగా చదివాడు
.ఇంగ్లీష్ నాటక కర్త ల రచనలన్నీ చదివాడు .గార్దేనర్ ,మిలని ,ప్రా స్ట్ ,రాబర్ట్ లిండ్ ,బ్లో వోస్కి
,బెర్ట్రా ండ్ రసెల్ లను  తరచాడు..ఆయన మాటల్లో నే ‘’ రష్యన్ రచయితల అనువాదాలు
ఫ్రెంచ్ రచయితల రచనలు ఆపో సనం పట్టా ను .మీరు నవ్వకుండా ఉంటె వందల కొద్దీ క్రైం
కధలు చదివాను ‘’అని చెప్పాడు . ‘’జేమ్స్ బాండ్ ,బాస్ నవలలు చదివాడు .ఇగాన్ స్టా న్లీ
,గార్దేనల్ రచనలు చదివేశాడు .’’పశ్చిమ దేశాలనుండి వచ్చిన చదువ దగ్గ పుస్త కాన్ని
దేన్నీ వదిలిపెట్టలేదు .బానిసల వ్యాపారానికి చెందిన అమెరికన్ నవలలు చాలా చదివాను
.’’అని స్పష్ట ంగా చెప్పాడు .సైన్సు చరిత్ర ,పశ్చిమ దేశాల తత్వ శాస్త ం్ర  భూ గర్భ శాస్త ం్ర
,డార్విన్ పరిణామ సిద్ధా ంతం లను కూడా పూర్తిగా తరచి చదివాడు విశ్వనాధ .’’బెక్సన్
‘’గురించి ‘’ధిల్లీ ’’అనే ప్రఖ్యాత అమెరికన్ తత్వ వేత్తనూ చదివాడు .’’షేక్స్పియర్ నాటకాలన్నీ
చదటమేకాదు .ఆయన పై వచ్చిన విమర్శన గ్రంధాలు దాదాపుగా అన్నీ చదివాను ‘’అని
చెప్పుకున్నాడు .’’తెలుగు పద్ధ తిలో వ్యక్త ం చేయాలంటే నేను ఆంగ్ల సాహిత్య చరిత్ర ,ఆంగ్ల
భాషాచార్యులు విస్తు పో యెంతగా చదివాను ‘’అని ఢంకా బజాయించి మరీ చెప్పాడు
.’’కేమిస్ట్రి లెక్కలు ఫిజిక్స్ ఆల్జీబ్రా తప్ప మిగిలిన శాస్త్రా లన్నీ ఎంతో కొంత తెలుసు
.’’అన్నాడు .ప్రా క్ ,పశ్చిమాల గురించి విశ్వనాధకు బాగా తెలుసు .ఉపనిషత్తు లు
బ్రా హ్మణాలు ,భాష్యాలు చదువుకున్నాడు .’’ప్రతి శాస్త ం్ర గురించీ కొంతవరకు తెలుసు ‘’అని
తన సర్వ శాస్త ్ర జ్ఞా నాన్ని గురించి చెప్పాడు .సంస్కృత కావ్య నాటకాలు బాగా తెలుసు
‘’తెలుగులో యెంత ప్రసిద్ధ విమర్శకుడి నో సంస్కృతం లో కూడా అంతే ‘’అంటాడు .

  ‘’ఇంగ్లీసుభాష లోని  ఆధునిక నాటకాలు చాలా చదివాను .ప్రీస్త్నీ ,గైట్స్ఇంకా ఇతర


నాటక కర్త లవి చూశాను .19 50-60 కాలం లో వచ్చిన వారిరచనలు కూడా చదివాను
.కొంతమంది ఆదునిక విమర్శకులవి చదివాను .వారిలోపాలు మెరుగులు
అవగతమైనాయి .’’అన్నాడు విశ్వనాధ .అందుకే  సాహిత్య విమర్శ కు చెందిన కొన్ని
గ్రంధాలు రాశాడు విశ్వనాధ .దానిపై ‘’తెలుగులో విమర్శనా విధానాన్ని మార్చి అనగా పరి
వర్త నం చేసి అవి కొత్త  విప్ల వాన్ని సృష్టించాయి తెలుగు సాహిత్యం లో కొత్త గా ఆలోచించే
విమర్శనా పద్ధ తులకు నేనే శ్రీకారం చుట్టా ను ‘’అని రొమ్ము విరుచుకుని చెప్పాడు .

‘’బెంగాలీ పధ్ధ తి చిత్ర కళా రీతుల గురించి నాకు తెలుసు .నేను నాటక ప్రయోక్త ను .నాటక
కళ బాగా తెలిసిన వాడను .రెండు మూడు నాటక కంపెనీలకు శిక్షణ ఇచ్చాను
.చిన్నప్పుడు పాటలు బాగా పాడే వాడిననే పేరు0 డేది నాకు.’’మ్రో యు తుమ్మెద
‘’నవలలో హిందూస్తా నీ సంగీతం పుట్టు క,పెరుగుదల  గురించి రాశాను .కర్నాటక సంగీతం
గురించి నాకు కొంత తెలుసు .సుమారు యాభై  ఏళ్ళ కిందటే  ‘’ఏక వీర ‘’నవలలో కూచి
పూడి నృత్యం గురించి రాసిన మొదటి వాడిని  .కూచిపూడి నృత్యానికి వేయిపడగలు లోని
‘’గిరిక ‘’ప్రతిభా వంతమైన దర్పణం .నేను కళాత్మక ఆంగ్ల చిత్రా లు చాలా చూశాను అలా
చూడటం నా హాబీకూడా ‘’

  సంస్క్రుతకవుల మార్గా లను బేరీజు వేస్తూ కాళిదాసు సహజ సుకుమార మార్గ గామి.
భవ భూతి మురారిలుశబ్ద బ్రా హ్మలు .భారవి అర్ధ సంగ్రహణ శీలి .అలాగే తెలుగు కవుల
గురించి విశ్లేషిస్తూ నన్నయ సహజ సుకుమార మార్గ ం లో ప్రయాణించాడు .ప్రౌ ఢకదా
నిర్మాణం లో  ,జ్యోతిశ్శాస్త ్ర విషయాలు గుప్పించటం లో ,లోకజ్నత్వం లో ,లోకం లోకి
పలుకుబడులు నుడికారం ,లోకోక్తు లు విరివిగా వాడాడు .తిక్కన మార్గ ం వేరు
సౌకుమార్యం ఉండదు కాని లోతైన పరిశీలనం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది అన్నాడు
‘’నాది తిక్కన మార్గ ం .నన్నయ గారి పో కడ నా దగ్గ ర లేదు .నాస్వభావం లో
ప్రక్రు తిలోకూడా లేదు శైలి అనేది కవి జీవ లక్షణం దాన్ని ఎవడూ మార్చు కోలేడు.అందుకే
మహా కవులకు వారి వారి ముద్రలు ఉంటాయి .

  విశ్వనాధ కాల్పనిక సాహిత్యాన్ని కాని కవిత్వాన్నికాని రాస్తు న్నప్పుడు ఆనందిస్తూ


అనుభవిస్తా డు.ఎప్పుడూ ఒక మానసిక స్తితిలో ఉంటాడు .ఒకరకమైన పారవశ్య స్తితిలో
తన్మయత్వం లో ఉంటాడు .దాన్ని డిస్టర్బ్ చేస్తే సహించడు.రవీంద్రు ని ప్రేరణతో భావకవిత్వ
ఉద్యమం వచ్చిందని ,తనపై టాగూర్ ప్రభావం కొద్దికాలమే ఉందని ,అది తనకేమీ ఉపకారం
చేయలేదని ,కాని ఆయనకదానికలు చదివి ఆనందించానని అన్నాడు .’’మన
సుసంపన్నమైన  తెలుగు సాహిత్యం టాగూరు ను మించినది .పాశ్చాత్య
రచయితలనుకూడా మించి పో యినది’. ఇక్కడ వేదో పనిషత్తు లున్నాయి .డాస్తో విస్కి
భారత దేశం లో పుట్టి ఉంటె   ‘’ఇడియట్ ‘’నవల రాసి ఉండేవాడు కాదు .ఇక్కడ పుట్టి
ఉంటే షేక్స్పియర్ ‘’హామ్లెట్ ‘’రాసేవాడుకాడు .ఎందుకంటె ఒక దేశపు సంస్కృతీ ,మతం
,భాష ,ఆచారాలు ,ఆ దేశపు రాజ్యాంగం తప్పకుండా వాటి ప్రభావాన్ని ఆ దేశపు గొప్ప
కవు లందరిమీదా చూపిస్తా యి ‘’అని నిర్ద్వందంగా విశ్వనాధ చెప్పాడు .దీన్ని బట్టి
విశ్వనాధ విశ్వ సాహిత్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేశాడనిఅర్ధమౌతోంది ..

  విశ్వనాథ వారి ''నా రాముడు ''

కవిసామ్రా ట్ విశ్వనాధ రాసిన రచనలలో ''మా స్వామి '' ''నా రాముడు ''ప్రత్యేకమైనవి
కారణం వేటిలో విశ్వనాధ మహా భక్తు డుగా కనిపించటమే భక్తీ హృదయానికి
సంబంధించింది అయితే జ్ఞా నం బుద్ధికి చెందినది భక్తికి విశ్వాసమే ముఖ్యం జ్ఞా నానికితత్వ
చింతన ముఖ్యం జ్ఞా నులకు దైవం .రూపం లేని  ఒక శక్తిగా కనిపిస్తా డు ఈ
రెండుమర్గా లలోనూ మహా నిష్ణా తుడు విశ్వనాధ ,తాత్విక చింతనతో పాటు భక్త్యావేశామూ
ఆయనలో సమపాళ్ళలో ఉన్నాయి మాస్వామిలో ఆయన భక్తీ . నా రాముడులో ఆయన
తాత్విక చింతన కనిపిస్తా యి శివుడిని భక్తికీ .,తాత్విక చింతనకు రాముడిని ఆయన
ఎంచుకున్నాడు అంటే ఆత్మలో శివ కేశవులనిద్ద ర్నీ ప్రతిష్టించు కుని హరిహరాద్వైతం లో
పయనించారు .. ఈ రామ కావ్యం రచించి శివునికి అంకితమిచ్చిన మహానుభావుడు
ఆయన. ప్రస్తు తం . ''నా రాముడు ''గురించి ఆలోచిద్దా ం . 

“నా రాముడు” ''మాస్వామికి '' పూర్తి వ్యత్యస్త ంగా ఉంటుంది. ఇందులో భక్తి లేదా అంటే
ఉంది. కానీ తాత్త్విక చింతనదే పై చేయి. ఎంతటి భక్తు డైనా, విశ్వనాథ అద్వైతాన్ని
సంపూర్ణంగా నమ్మినవారు. అందుకే రామాయణ కల్పవృక్షాన్ని అద్వైత సిద్ధా ంత పరంగా
నిర్మించారు. కల్పవృక్షం రస ఫలాలతో, అలంకార సుమాలతో, నానా కల్పనలు
శాఖోపశాఖలుగా విస్త రిల్లి న వృక్షమైతే, “నా రాముడు” దానికి ప్రా ణభూతమైన
మూలకందం. కల్పవృక్షం ఏ తాత్త్విక చింతన ఆధారంగా నిర్మించబడిందో దాని సారమంతా
“నా రాముడు”లో ఉంది. ఇందులో కవిత్వం లేదు. ఉన్నదల్లా శుద్ధ వేదాంతం.
సంస్కృతంలో ఉన్న శంకరుల అద్వైతాన్ని తెలుగువాళ్ళు అర్థం చేసుకోడానికి పద్యాలుగా
వ్రా సి దానికి మళ్ళీ తన వ్యాఖ్యానాన్ని జోడించి మనకి “నా రాముడు”గా అందించారు
విశ్వనాథ. బహుశా యిదే విశ్వనాథవారి చివరి రచన అయ్యుండవచ్చు. ఇది విశ్వనాథ
పరమపదించిన తర్వాత ముద్రితమైంది.

ఇందులో రాముడు మనకి పది రకాలుగా కనిపిస్తా డు. ఆనందమయుడు, ఆనందమూర్తి,


అవతారమూర్తి, బాలరాముడు, కోదండరాముడు, అయోధ్యరాముడు, దశరథరాముడు,
జానకీరాముడు, రఘురాముడు, ఆత్మారాముడు.

శుద్ధ బ్రహ్మ స్వరూపుడైన రాముడు ఆనందమయుడు, విష్ణు వుగా ఆనందమూర్తి అయి,


అవతారమూర్తిగా భౌతిక జగత్తు లో జన్మనెత్తి , బాలరామునిగా తాటకవధా అహల్యాశాప
విమోచనమూ చేసి, శివధనుస్సు విఱిచి విష్ణు ధనుస్సుని చేపట్టి కోదండరాముడై సీతని
వివాహమాడి, అయోధ్యారామునిగా అయోధ్యప్రజలందరికీ ప్రీతిపాత్రు డై, తండ్రి ఆజ్ఞ ని
శిరసావహించి దశరథరాముడై అడవులకేగి, జానకీదేవి పంపగా బంగారు లేడి వెంటబడి
అటుపైన ఆమె కోసం లంకదాకా పో యి రావణ సంహారం చేసిన జానకీరాముడై, చివరకు
తన వంశ గౌరవం ఇనుమడించేలా రాజ్యం చేసి రఘురాముడయిన విధానమంతా
ఇందులో చిత్రించబడింది. చివరకి విశ్వనాథ ఆత్మలో ఆత్మారాముడుగా నిలిచిపో యాడా
రాముడు.

ఆ యానందమయుండె బ్రహ్మయని యభ్యాసంబుచే నిశ్చితం


బై యేర్పాటుగ వేదపంక్తు లను భాష్య ప్రో క్త మై యొప్పగా
నా యానందమయుండు రాముడని వ్యాఖ్యానించె వాల్మీకి నాన్
ఆ యానందములన్ రఘూత్త ముడు మూడై యొక్కడైనట్లు గా

శుద్ధ బ్రహ్మము నిర్గు ణమై ఆలోచనకి అందని ఒక భావన (concept). అలాంటి బ్రహ్మాన్ని
సచ్చిదానందమనే త్రిగుణాల ద్వారా అర్థం చేసుకొనే ప్రయత్నం వేదాలలో జరిగింది.
ఇందులో ఆనందం మనిషి అనుభూతికి అందేది. అయితే ఇది మామూలు లౌకికమైన
ఆనందం కాదు. బ్రహ్మానందానికి అతి దగ్గ రగా వచ్చేది రసానందం. ఇది కవిత్వం వల్ల
సిద్ధిస్తు ంది. తొలి కావ్యానికి నాయకుడు రాముడు. అతనిలో యీ రసానందం నిండి ఉంది.
అందుకే రాముడు ఆనందమయుడు. అందువల్ల తరచి చూస్తే – బ్రహ్మ, ఆనందము,
రాముడూ ముగ్గు రూ ఒకటే.

ఇదీ విశ్వనాథ వారి చింతన. ఆ ఆనందమయుడిని ఆత్మలో నింపుకొనే ప్రయత్నమే


కల్పవృక్ష రచన. రాముని అవతారంలోని ప్రతి అంశలోనూ, ప్రతి చేష్టలోనూ, ప్రతి
రూపంలోనూ ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని దర్శించారు విశ్వనాథ. అలా దర్శించి దర్శించి,
అనుభవించి అనుభవించి చివరకి తనలో ఆత్మారామునిగా నిలుపుకున్నారు.

కల్పవృక్షం చివరలో అరణ్యవాసం పూర్తిచేసి రాముడు తిరిగివస్తు న్నాడన్న వార్త


హనుమంతుడు భరతునికి వినిపిస్తా డు. అగ్నిప్రవేశం చెయ్యబో తున్న భరతునికి వార్త
విన్న ఆనందంలో గొంతులోంచి ఒక వింత ధ్వని వెలువడిందిట! అది ఎలా ఉందో విశ్వనాథ
ఊహకి అందలేదు. పద్యంలో నాల్గ వ పాదం ఆగిపో యింది. చాలా గంటలు నిద్రా హారాలు
మానేసి ఆలోచించారట. చివరకి ఆ రాముడే తనకి చెప్పినట్టు గా అది స్ఫురించిందట. “జైత్ర
యాత్రా ంచచ్ఛ్రీ మధుసూదనాస్య పవమానా పూర్ణమైనట్టు లన్”. ఆ ముందుపాదంలోనే
భరతునిది “కంబుకంఠం” అని వర్ణించారు. ఆ పో లికని యిది సంపూర్ణం చేస్తో ంది! జైతయ
్ర ాత్ర
చేస్తూ విష్ణు మూర్తి పూరించిన గాలితో నిండిన శంఖంనుంచి వచ్చిన ధ్వనిలా ఉందట ఆ
నాదం. భరతుడు శంఖావతారం కదా మరి! పైగా వాయుపుత్రు డైన హనుమంతుని ద్వారా
రాముడు పంపిన వార్త దీనికి కారణం. ఇలాంటి పో లిక ఇంత సంపూర్ణంగా కుదరడం అనేది
ఆ రాముడు స్వయంగా చెప్పడం వల్ల నే సాధ్యమని విశ్వనాథ ప్రగాఢ నమ్మకం. అప్పుడు
మరి విశ్వనాథ అహంకార మేమయినట్లు ?!

అంతా వివరించి చివరకి అంటారూ,

ఇది యాత్మారాముని దౌ
సదమల రూపంబు సర్వ సంపత్కంబై
మది నమ్ముము కడు మంచిది
మది నమ్మకు మంతకంటె మంచిది పో నీ!

తన ఆత్మలో తను నమ్మిన రాముడు కొలువై ఉండగా ఇక మనం నమ్మితే ఎంత


నమ్మకపో తే ఎంత! నమ్మితే మంచిదే. నమ్మకపో తే పో నీ, మరీ మంచిది!

రచన -శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు 

సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ

అదో పాండిత్య రాజసం

శ్రీ దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారు తెలుగువారే కాని ఎక్కడివారో తెలీదు .అత్త వారిది

గోదావరి జిల్లా నేదు నూరు ప్రా ంతం  .బాగా చిన్నతనం లోనే కాశీకి భార్యతో సహా వెళ్లి

స్థిరపడ్డా రు .పిల్లా పీచూ జంజాటం లేని కుటుంబం .ఆ రోజుల్లో కాశీలో ఒక అలవాటు

ఉండేది .ఏ జమీందారు యాత్రకు వచ్చినా అక్కడ ఒక పండిత సభ జరిపి ,పరీక్షలు


,శాస్త్రా ర్ధా లు చేయించి శాలువాలుకప్పి బహుమతులివ్వటం రివాజు గా ఉండేది .ఈ సభలు

తరచుగా జరుగుతూనే ఉండేవి .దండి భట్ల లాంటి పెద్దలు అధ్యక్షత వహించేవారు .వీరికి

రెండేసి శాలువాలు కప్పేవారు .అవి తీసుకొని ఇంటికి వస్తూ దారిలో ఇద్ద రు వేదవేత్తలను

పిలిచి ,ఇంటికి తీసుకు వచ్చి ,భార్యతో’’ వేద పండితులొచ్చారు. వారు దేవతా స్వరూపులు

,ఈ రెండు శాలువలు చెరొకరికి సమర్పించి  నమస్కరించు ‘’అనేవారు .ఆమె అలానే చేసేది

.వందలకొద్దీ శాలువాలొచ్చినా ఇదే పధ్ధ తి .అన్నీ వినియోగించటమేకాని కప్పుకోటానికి

ఒక్కటీ మిగిల్చుకొనే వారు కాదు .కప్పుకోవటానికి జమిలి దుప్పటే ఆయనకు .డబ్బు

కూడా ఎంతవచ్చినా అది ఇలాగే సద్వినియోగమవ్వాల్సిందే .రేపటి ధ్యాస లేని

నిరీహులాయన .భార్యకూడా ఈ పద్ధ తికే అలవాటు పడిపో యి౦ది పాపం .

  ఒక ఏడాది శాస్త్రిగారి భార్యకు కోటిపల్లి తీర్దా నికి మహా శివరాత్రి కి వెళ్ళాలనే కోరిక

కలిగింది .ఆయనా సరే నన్నారు .కాకినాడ దాకా రైలు లో చేరి(వీరిద్దరికి రైలు  టికెట్

ఉండేదికాదు ) అక్కడి నుంచి కోటిపల్లికి బండీ మీద వెళ్ళాలి .చేతిలో డబ్బు ఉంచుకొనని

ఆయన ,కాకినాడ నుంచి మజిలీలు చేస్తూ ,కోటిపల్లికి నడిచి భార్యతో శివరాత్రి ఉదయం

గోదావరి ఒడ్డు కు చేరారు .భార్యను అక్కడే ఉండమని చెప్పి ,తాను  గోదావరి స్నానంచేసి

బయటికి వచ్చి, ఆమె చేతిలో ఉన్న సంచీ తనకిమ్మని చెప్పి,స్నానం తర్వాత ఇద్ద రు

గుడికి వెడదామని ఆమెను స్నానానికి పంపారు .ఆమె వెంటనే వెళ్ళకుండా రేవు వైపు

చూస్తూ ‘’కాకిలాగా మునిగి రావటమేగా వెళ్తా లెండి ‘’అని కదలకుండా అలాగే నిలబడింది

.ఆవిడ దృష్టిని అంతగా ఆకర్షించి౦ దేమిటా అని శాస్త్రిగారు పరకాయించి చూశారు .రేవులో

ఎవరో కమ్మవారి  ఆడంగులు  స్నానాలు చేస్తూ ,అక్కడి బ్రా హ్మణులకు  రూపాయి

బిళ్ళలు పంచి పెట్టటం కనిపించింది .ఆయన గ్రహించి ఆమె మనోభిప్రా యం తెలుసుకొని

‘’వాళ్ళలాగా పంచిపెట్ట టానికి మనదగ్గ ర డబ్బు లేదనే కదా నీ దిగులు  ?’’అన్నారట

.ఆమె ‘’. ‘’ఎందుకా అడగటం .కావాలంటే మనకిప్పుడు డబ్బు వస్తు ందా ?’’అంది కొంచెం
వెటకారంగా .’’ఈ సంచీ పుచ్చుకొని అటూ ఇటూ తిరక్కుండా ఇక్కడే ఉండు .ఊళ్లో

కెళ్లి డబ్బు తెస్తా .పిఠాపురం రాజా గంగాధర రామారావు గారు ,ఇక్కడికి వచ్చి హరిశాస్త్రి

గారింట్లో ఉన్నారని సత్రం లో చెప్పు కొంటుంటే విన్నాను .అతని దగ్గ ర డబ్బు తెస్తా ను

.నుంచో ‘’అని చెప్పి ఎకాఎకిని హరి శాస్త్రిగారింటికి వెళ్ళారు నడిచి .

  హరి శాస్త్రి గారింట్లో జమీందారు గారు, ఆయన ,స్నానాలు చేసి  పట్టు బట్ట లు ధరించి శ్రీ

సో మేశ్వర స్వామి దర్శనానికి బయల్దే రుతూ సావిట్లో కనిపించారు .విశ్వనాధ శాస్త్రి గారిని

చూసి ,గుడిపయ
్ర ాణం ఆపేసి ,ఆ ఇద్ద రూ కూర్చున్నారు .రాజావారు ‘’శాస్త్రిగారూ ఎలా

వచ్చారు ఎప్పుడొ చ్చారు ?’’అని అడిగితే శాస్త్రీజీ ‘’ఏదో వచ్చాం లెండి. మా ఆవిడ కూడా

వచ్చింది .స్నానాల రేవు దగ్గ ర ఉంది .దానికో పిచ్చి. రేవులో ఆడవాళ్ళు బ్రా హ్మణులకు

రూపాయలు దానం ఇవ్వటం చూసి ,తనదగ్గ ర చిల్లిగవ్వకూడా లేదని దిగులుతో ఉంది

.మీరిక్కడికి వచ్చారని తెలిసి కొంత డబ్బు తీసుకెళ్ళదామని వచ్చాను ‘’అన్నారు

.జమీందారు ‘’అయ్యా !నేడు మహా శివరాత్రి పుణ్యకాలం .ఇంతకంటే ధన్యత ఉందా ?’’అని

,ఒక పళ్ళెం నిండా రూపాయి బిళ్ళలు తెప్పించి, బల్ల పై పెట్టించి ,తీసుకు వెళ్ళమని కోరారు

.శాస్త్రి గారు రెండు చేతులూ పళ్ళెం లో పెట్టి ,రెండు గుప్పిళ్ళలోరూపాయలు ఇరికించి

పట్టు కొని ,రెండు జేబుల్లో పో సుకొని ‘’ఇవి చాలండి .అవన్నీ ఎందుకు ?’’అని చెప్పి ‘’ఇక

నేను గుడికి వెడతాను .మీరూ గుడికి బయల్దే రండి ‘’అని చెప్పగా ‘’అలాకాదు స్నానాలు,

దానాలు అయ్యాక అమ్మగారిని కూడా తీసుకొని గుడికి రండి .మా సిబ్బంది ముందే వెళ్లి

దర్శనం ఏర్పాట్లు చేస్తు న్నారు .ఈ జనసమ్మర్దం లో మీరు లోపలి వెళ్ళలేరు ‘’’అన్నారు .

  శాస్త్రిగారు ‘’దేవ దర్శనానికి  సిబ్బంది ఎందుకండీ .వీటి తాత లాంటి సమ్మర్దా లు కాశీ

విశ్వేశ్వరాలయం లో ఎన్నో చూశాం .మేము సులభంగా వెళ్ళగలం. మీ దారిన మీరు

వెళ్ళండి .నేను మళ్ళీ ఇటురాను ‘’అంటూ గోదావరికి వెళ్లి భార్యకు రూపాయలిచ్చి

‘’ఇందులో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా అన్నీ నీకు తోచిన వారికి పంచిపెట్టు
‘’అనగా భార్య అలానే చేసింది. ఇద్ద రూ దైవ దర్శనం చేసుకొని మళ్ళీ కాశీకి ప్రయాణం

చేశారు .పండితులలో ఆశాపరులు, దురాశా పరులే కాకుండా నిస్పృహులుకూడా దండి

భట్ల విశ్వనాధ శాస్త్రి గారి లాంటి వారున్నారు .ఇలాంటి వారిని, సరసులైన సంపన్నులు

నెత్తి న పెట్టు కొంటారు పిఠాపుర౦  జమీందారు శ్రీ  రావు వెంకట  మహీపతి  గంగాధర

రామారావు గారిలాగా .  ఇదో పాండిత్య రాజసం .

సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -1

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్త ంగా వెలువరించిన
‘’విశ్వనాధ సాహితీ విశ్వరూపం ‘’2016 మార్చి లో విడుదల అయింది .ఒక రిఫరెన్స్
గ్రంధంగా రూపు దిద్దు కొన్న ఈ పుస్త కం లో చాలా పేరు ప్రఖ్యాతులు పొ ందిన రచయితల
రచనలున్నాయి .నాకు అందులో సరస్వతీ పుత్రు లు శ్రీ పుట్ట పర్తి నారాయణాచార్య గారి
వ్యాసం’’మహా కవి శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ ‘’ శిరో భూషణం గా ఉందని పించింది
.అందులోని విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తో అందులో అతి ముఖ్యమైన
విషయాలను మీ ముందు ఉంచుతున్నాను .

‘’  విశ్వనాధ స్పర్శ అగ్ని కణం.-తీవ్ర బాధ –దారుణ తపస్సు .అతడొ క విచిత్ర మానవుడు
.విశిష్ట వ్యక్తీ .ఆ హృదయానికి విషాదమే పరి వేషం .సుఖం లో ఒదిగిన దుఖం .జ్ఞా నం లో
ఉన్న అజ్ఞా నం ,సంయోగం లో భావ వియోగం వీటినే చూస్తా డు .తెలుగు నేలపై విశ్వనాధ
వంటి పండితుడు ఉండవచ్చు కాని అటువంటి సంస్కారి అరుదు .అతని జీవితం అగ్ని
కుండం .కుంగి కుంగి దుఖం పట్ట లేనప్పుడు వహ్ని పర్వతం లావాను వెదజల్లినట్లు ఒక్క
సారి తన రచనలను బయటికి వెదజల్లు తాడు .జీవచ్చవమై పో తున్న సమాజాన్ని చూసి
కుంగి కన్నీరు మున్నీరుగా బావురు మన్నాడు .దీనికి తోడూ దరిదం్ర .దానితో వైదుష్యం
.స్వాతంత్ర్యం మతి ప్రభ అన్నీ కిం భాగ్యమైపో యాయి .విశ్వనాధ కు వ్యాస భగవానునితో
ప్రా రంభమై ,భవభూతిలో పండిన మార్గ మే పట్టింది .ఇదే ఆయన మూల తత్త ్వం .తాను
మాయ నేర్వ లేడు.నేర్చిన వారిని చూసి ఓర్వ లేదు .తనకు సరిపో ని ప్రపంచాన్ని విడువ
లేడు,సరి పో నీ వాడిని సహనం తోసహింప లేడు.ఆయన కవిత్వం లో ఆంధ్ర రక్త ం
మాటేమో కాని వైదిక రక్త ం ప్రవహించింది .లేమిడి పెద్ద ఆస్తిగా దక్కింది .దరిదం్ర
ఆభిజాత్యంగా సంక్రమించింది .ఆయనకు వైదిక కవి నన్నయ ఇంటి దేవుడు .ఆంధ్ర దేశం
లో సంస్కృతాన్ని వైదికులు ,తెలుగును నియోగులు పో షించారు .నన్నయ కంటే తెలుగు
తీపిదనం తిక్కనలో వేయి రెట్లు ఎక్కువ .నన్నయ కవితలో పో కడలు తప్ప విశ్వనాధ లో
తిక్కన తెలుగు దానం లేదు .కోకిలమ్మ పెళ్లి లో తెలుగు కోకిల నుసృష్టించాడు .కాని
తానుమాత్రం సంస్కృత చిలకే అయ్యాడు .అతని వైదుష్యం అంతు లేనిది .సంస్కృత
వాజ్మయాన్ని సమగ్రంగా పరిశోధించాడు .వ్యాకరణాన్ని వల్లె వేశాడు .ప్రస్థా న త్రయ పాఠం
చదివాడు .భాసుని నుండి నీల కంఠ దీక్షితులు వరకు ఉన్న అనేక కవుల చాయలు
అతని రచనలలో ఉన్నాయి .ఆంధ్రా న్ని ఔపో సనే పట్టా డు .నన్నయ ను ఉపాసి౦చాడు
.తిక్కనను సేమమడిగి ,శ్రీనాదునితో చేయి కలిపాడు .పో తనకు మొక్కి ,రాయల
వాజ్మయాన్ని చదివి ,తెనాలి రామునితో వియ్యమందాడు .

            ఆంగ్ల భాషలో ప్రా చ్య హృదయం లోని శాంతి-రుషిత్వం విశ్వనాధ కు


కనిపించలేదు .ఆయన పరీక్ష మహా నిశితమైనది .వస్తు వునుకాని ద్రు శ్యాన్నికాని
నిశితంగాపరీక్ష గా  చూస్తా డు .ఆ పరీక్ష లో సౌందర్య సీమను దాటుతాడు .సౌందర్యం
గౌణం అయి కర్కశత్వం ఏర్పడుతుంది .ఏదైనా చెబితే పాఠకుడు మరువనట్లు మరచి
పో లేనట్లు చెప్పాలని ఆకాంక్ష .అమిత వేధ అనుభవిస్తా డు .లెక్కలేనన్ని కొత్త పదాలు
సృష్టిస్తా డు .భాషను సుడులు తిప్పుతాడు .కొత్త ఉక్తు ల్ని కల్పిస్తా డు .ఇదే వేదన భవభూతి
పొ ందాడు .భవ భూతికి సీత లాగా విశ్వనాధకు దేవదాసి ,గిరి కన్నేలలలో భగవంతుడు
ఆడాడు .వీరిద్దరికీ స్త్రీ జగన్మాత .

  ప్రయోగాలలో విశ్వనాధ సర్వ స్వతంత్రు డు .సంస్కృత వైకల్పికాలన్నీ రచనలో


గుప్పించాడు .ఆయన ఆచ్చిక ప్రయోగాలకు వ్యాకరణం ఇంకా సాధించాలి .గ్రా మ్య
పదాలేన్నిటికో గ్రా ౦ధికత కల్పించాడు .ఆవేశం లో ఆయనకు శరీరమే తెలియదు
.సంస్క్రుతాభిమానం తో జాను తెలుగు సొ గసుల్ని  అభిమాని౦చ లేదేమో .రసలబ్దు లగు
రచయితలకు అనవసరం కూడా .నాకు మాత్రం పాత్రో చిత భాషా వాది అని పిస్తా డు
.ఆయన భాష గీర్వాణ సార్వ భౌమత్వాన్ని అంగీకరించింది .ఆయన అనుభవం ‘’రావి
ఆకుల చుట్ట లు కాల్చుకొనే పాలేరు బుడ్డ వాళ్ళు మొదలు కొని ,జమీందారుల వరకు
విరిసి కొన్నది’’ .ప్రౌ ఢత్వం ఆయన స్వభావం అయి పో యింది .చిన్న భావాన్ని కూడా
గొప్ప భాషలో చెబుతాడు .భాషా సంధిలో భావ బంధాన్ని ఇరికించి నపుడు భావం మనకు
అందుబాటులోకి రాదు ‘’.

  
సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -2

‘’సత్యనారాయణ గారిలో రసాను భూతి కి బాధ కలిగించే ప్రయోగాలు లేవు .అతని భాష
‘’లేత బుర్రలకు ‘’పనికి వచ్చేది కాదు .జటిలమైనది .వసంతకాలమున తిన్నగా కదలి
వచ్చు పువ్వులవాన వంటిది కాదు .కీకారణ్యం లో యధేచ్చగా తిరిగే మదగజాల గుంపు
.ఈ రెంటిలోనూ సౌందర్యం ఉంది.విశ్వనాధ శైలిలో సంగీతం లేదనటం కంటే ,అది తార
శ్రు తిలో పలికింది అనటం యదార్ధం .ఈ మహా కవికి ధ్వని దృష్టి చాలా తక్కువ .దాన్ని
చిత్రించాలంటే నెమ్మది, నిలకడ కావాలి .ఆవేశ పరుడై పరిగెత్తే ఆయనకు నిలకడ ఎక్కడ
ఉంటుంది ?ఈ తెగ వారంతా రసవాదులే .అతని కావ్యాలలో రెండు ,మూడు చోట్ల నాకు
ధ్వని కనిపించింది .’’అయ్యా !భక్తు ల పైని నీ కరుణ ,దివ్యా౦భ స్త రంగాలలో –ముయ్యేరై
ప్రవహి౦చు గాని యెడ ‘’ఇక్కడ  అత్యంత సూక్ష్మంగా త్రిమూర్త్యాత్మక స్వరూప ధ్వని
కనిపిస్తు ంది .’’పతి వంక చూచుచూ –పడతి కిన్నెర సాని  -పో యేటి వేళలో భూమి
తనంతగా –తోరమై విరియుచూ త్రో వ చేసిందీ ‘’ గీతం లో సీతా నిర్యాణ రూప మైన
రామాయణ వృత్తా ంతం వ్యంగ్యం గా ధ్వని0 చింది .’’పరు గెత్తెడు నీ వేణి –బంధము బూనితి
చేతను ‘’లో శాస్త్రీయ ధ్వని ఉన్నా ,శ్లేష అనిపిస్తు ంది .విశ్వనాధ ముఖ్యంగా వాచ్య కవి
.భావ తీక్ష్ణత పై ఉన్న దాహం శిల్పం మీద లేదు .

 ‘’  ఆయనకు నియతమైన శైలి ఉందా అని అనుమానం వస్తు ంది .ఆయన ఉపాస్య దైవం
నన్నయకే లేదు .ఇతనికి ఎక్కడి నుంచి వస్తు ంది ?దీనికి రసావేశమే కారణం .మహా
స్వతంత్రు డు .ఏ పో కడలనైనా పో తాడు .భాషా రంగం లో అతడు సవ్య సాచి .భావాలలో
భగీరధుడు .గద్య ,పద్యాలలో ఆయన శైలి విశ్వ రూపం దాలుస్తు ంది .నిలిచి స్వతంత్రంగా
చెబితే మాత్రం నన్నయ భట్టా రకుడే ప్రత్యక్ష మౌతాడు .లయ ,తూకం ఉన్న కవిత్వం
రాస్తా డు .శ్రీనాధుని సమాసాలలో లాగా ఆర్భాటం ఉండదు .సంస్కృత సమాసాలలో మంద
గతి కనిపిస్తు ంది .ఆయన సమాసాలు ఒక్కో సారి పద్యం లో నాలుగు పాదాల వరకు
విస్త రిస్తా యి  .రెండు పాదాలైనా ఆక్రమించని సమాసం ఉండదు .అతడు వాడే
అలంకారాలన్నీ కొత్త వే .నూత్నత లేకుండా అసలు రాయనే రాయడు .తీక్షణం గా
ఆలోచించే మెదడు ,భావించే హృదయం ,తోచింది చెప్పగలిగే వైదుష్యం ఆతని సొ త్తు
.చాలని దానికి  సృస్టించుకొనే సాహసమున్నవాడు .విశ్వేశ్వరుని ‘’గళ రుద్రా క్షీ
భవద్బాడబా ‘’అని సంబో ధించే సాహసం ఉన్నవాడు .’’కనులకు కైవసం ‘’అనే కొత్త భావం
చూపిస్తా డు .ప్రౌ ఢో క్తి అతని సొ మ్ము..కేదారాలను విజయ లక్ష్మీ కేశ బంధం అంటాడు
పరమ రామణీయకంగా.ఆయనకు చంద్రు డు ‘’వడ గట్టిన ఎండుగంధపు బెరడు ‘’గా
కన్పించాడు .సముద్రు డు ‘’చీకటిలో మరణ వేద తో మూల్గు తున్న దున్న ‘’గా
కనిపించాడు ‘’దేవ దాసి పలు వరుసలు సుదర్శనాయుధపు అంచులు ‘’గా గోచరించాయి .

‘’  పారే కిన్నెర సాని-‘’పడువు గట్టిన లేళ్ళకడుపులా తోచింది –కదలు తెల్లని పూల నది
వోలె కదలింది –వడలు తెల్లని త్రా చు పడగలా విరిసింది ‘’ఇవన్నీ తెలుగులో కొత్త
పదబందాలే .  స్వతంత్రమతనికి ఒక క్రీడ..మనకు కొత్త గా అలవాటు పడని భావ
నూత్నత,ఆ భావాలను లగింప చేయటానికి కోడె త్రా చు లాగా చుట్ట లు చుట్ట లు గా
చుట్టు కొన్న భాష .ఈ రెండూ మనల్ని దూరానికి నెట్టేసి,  మనల్ని నిట్టూ ర్పులతో వెనక్కి
పంపిస్తా డు .మహా రసావేశి కనుక  పదాలు ,భావాలు అవశాలై దొ ర్లు తాయి .వెనకా
ముందూ చూసే నిలకడ ఉండదు .నరాలకు అంటిన వైదుష్యం ,జన్మానకు అంటిన ప్రతిభ
,బ్రతుక్కి అంటిన స్వాతంత్రం ఉన్న  ఈ కవికి  తలచుటకు ముందే తమంత తామే పై బడి
దూకుతాయి .’’నాకు మల్లె నీవు నది వోలె పారరా –జలముగా ఇద్ద రము కలసి
పో దామురా –కెరటాలు కెరటాలు కౌగిలిత్తా మురా’’అని వాపో యినప్పుడు ఆ ముగ్ధతకు
మనమే కాదు రస స్వరూపమే పులకరిస్తు ంది .’’తన్మయీ భవనం ‘’విశ్వనాధకు వెన్నతో
పెట్టిన విద్య .గాఢం గా భావించి ,తీవ్రంగా మననం చేసి ,పూర్తిగా తనను  తానే మరిచి
పో తాడు .’’నీ నిస్టా గతి నీవు గాక మరి లేనే లేను విశ్వేశ్వరా ‘’అంటాడు ఇది తన్మయీ
భావానికి పరాకాష్ట ..ఏ వస్తు వును భావించినా ‘’శిల వోలె కదల లేక హృదయ
స్నిగ్నార్ద్రసద్భావనాఖిల చైతన్యుడై పో తాడు ‘’.

  ‘’తెలుగుదనం అంటే మహా గర్వం .ఎన్ని జన్మలైనా తెలుగు నేల మీదే పుట్టా లని
కోరుకొంటాడు .పూర్వ ఆంద్ర రాజుల వైభవం చూసి అతని రక్త ం ఉడు కెత్తు తుంది .అక్కడి
తెలుగు మట్టి గడ్డ లలో ‘’నవ మృగీ మద వాసనలు ‘’ఆఘ్రా ణిస్తా డు .ఇంత అభిమానం
ఉన్నా అతనికి ‘’తెలుగుతనం అంటలేదు ‘’.చిక్కని జాతీయాలు ,పూల గుత్తు ల్లా ంటి 
ఆచ్చికాలు, విశ్వ నాద శైలిలో కనిపించవు .అతని శైలి సంస్కృత సమాస బరువుకు
భుగ్నమైంది .అలాంటి శైలే ఆయనకు కావాలి .లేకపో తే గంభీర భావాలు సుకుమారమైన
భాష లో ఇమడక హిందీ రచయిత  ‘’ద్విజేంద్రు ’’ని సాంఘిక నాటకాల కు పట్టిన గతే పట్టేది
.ఇతనిలో హాస్యమూ తక్కువే .బ్రతుకు లో లేని హాస్యం రచనలో ఎక్కడినుంచి వస్తు ంది ?
నిష్టు ర ప్రపంచాన్ని ఆశ్రయించి బతకాల్సి వచ్చిందే అని తోచక నవ్వే’’వెకిలి  నవ్వు
‘’ఆయనది .భవ భూతి నవ్వూ ‘’సేం’’ ఇలాంటిదే..అంటే ఏడవ లేని నవ్వు అన్నమాట .

 ఎంత  ఖచ్చితం గా బంగారాన్నితూచి విలువ కడతారో అంతఖచ్చితంగా విశ్వనాధ


సాహిత్యాన్ని తూకం వేసి నిగ్గు తేలుస్తు న్నారు సరస్వతీ పుత్రు లు శ్రీ పుట్ట పర్తి నారాయణా
చార్య .అందుకే నాకీ వ్యాసం బాగా నచ్చింది అన్నాను .మిగిలిన విశేషాలు మరో సారి .,

 
 సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )

‘’విశ్వనాధకు ఆంద్ర దేశపు గాలి నీరు ,వాన ,చివరికి చీమ అన్నీ మాననీయాలే .’’ఆకాశం
లో క్రతు ధ్వనులు ‘’వింటాడు .ఆ క్రతుధ్వనుల్లో ఆయన శ్రో త్రియత చక్కగా వాసించింది
.ఎంతగా కవి లీనుడైతేనో తప్ప ఈ తన్మయీ భావంకుదరదు .విశ్వనాధ రచనలు
చదవటానికి ఒక ప్రత్యేక అధికారం కావాలి .తెలుగు సాహిత్యం లో ఆయన తాకకుండా
విడిచిన మార్గ ం లేదు .ఆయన పద రచనలలో బాగా పండినవి కిన్నెరసాని పాటలు .దీని
కదా వస్తు వు ఆయన తయారు చేసుకోన్నదే .దీనికి ఆధారం రెండే రెండు .ఒకటి భద్రా ద్రి
దగ్గ ర కొండ ,రెండవది దాన్ని చుట్టు కొని ప్రవహించే యేరు .ఆ ఏరే ‘’తెలుగు సాని
‘’అయింది .పెనుగొండ లోని ‘’బృందావనం ‘’చూసి ,శుక్తిమతి ,కోలాహలపర్వత౦, గిరిక
పాత్రలను   సృష్టించిన భట్టు మూర్తి జ్ఞా పకం వస్తా డు. ఒకటే దృశ్యం రెండు హృదయాలలో
భిన్న రీతులలో భిన్న లక్ష్యాలకు ఆధార మైంది .భట్టు పాండిత్యాన్ని గుమ్మరించి
,మెదడును వంచి భళీ అని పించుకొంటే ,విశ్వనాధ తాను వాపో యి ,మనల్ని ఏడిపించాడు
.రసనాళాలను తాకి ,రసము యొక్క మేరలు తడిమాడు .కిన్నెర సాని రసాకృతి .అందుచే
‘’ధునీ వైఖరి బూనింది .మగడు శిలా సదృశుడైన మగవాడు –రాయి అయ్యాడు .ఇద్ద రికీ
కలిగింది ఒకటే దుఖం .కాని సంభవించింది భిన్న పరిణామం .దీనికి కారణం స్త్రీ పురుషుల
జన్మల మూలతత్వం లో ఉన్న భేదమే .ప్రకృతి రూపం లో ఉన్న స్త్రీ రసాకృతి .,ముగ్ధ
లలితా స్వరూపిణి .పురుషుడు స్త్రీకంటే గంభీరుడు ,ఉదాత్తు డు .వాని హృదయం దుఖం
చేత పగులు తు౦ది కాని ప్రవహించదు .ఈ దృశ్యాన్ని చదువుతుంటే ఉత్త ర రామ చరితలో
భవభూతి వర్ణించిన ‘’అనిర్భిన్న గభీరత్వా దంత ర్గూ ఢ ఘనవ్యదః –పుట పాక ప్రతీకాశో
రామస్య కరుణో రసః ‘’జ్ఞా పకం వస్తు ంది .కిన్నెర సాని దుఖాన ఒక వనమే కాదు ,తెలుగు
వారి బ్రతుకులన్నీ పాట అయి పో తాయి .ఇదొ క విలక్షణ కావ్యం .ఒక ప్రత్యేక రచనా
పద్ధ తికి దారి తీసింది .విశ్వనాధ –కిన్నెర సాని అనుస్యూతాలై ఆంద్ర సారస్వతం లో
నిక్కచ్చిగా నిలిచి పో తాయి .సాంకేతిక కావ్య దృష్టిలో చూస్తే   కిన్నెర సానిలో
‘’పులుముడు ‘’ఎక్కువ .అందుకే దాన్ని చదవ కూడదు .పాడాలి .’’ఓ నాధ ఓ నాద ‘’అని
నాలుగు సార్లు వస్తు ంది .ఈ నాలుగు సార్ల ను వేర్వేరు స్వరాలలో మేళవిస్తే ,అనేక భావ
,రాగాలకంటే స్పష్ట ంగా కనిపిస్తు ంది .దీనితో ‘’లీనత ‘’ధర్మం ఎక్కువై మనసుకు పడుతుంది
.(దీన్ని విశ్వనాధ స్వరం లో  వింటే మధురాతి మధురం గా ఉంటుంది ఆ ఒయ్యారాలు
పో కడలు అన్నీ కళ్ళకు కట్టిస్తా డు )కావ్యం అంతా ‘’రోకంటి పాట’’లాగా కాకుండా విషయ
భేదాన్ని బట్టి గేయాల మట్టు లు మారాయి .నిష్కల్మష ప్రేమకు భగవంతుడు దగ్గ రలోనే
ఉంటాడు .కిన్నెర ,దాని మగడు బతికి పవిత్రు లు ,చచ్చి కూడా పవిత్రు లైనారు .కనుక ఈ
కావ్యం మోదాంతమే .

  ‘’విశ్వనాధ నవలలో మూడు నేను చూశాను .అవి నవలలు కాదు కావ్యాలే .విశ్వనాధ
నవలలు రాయటం అంటే భవభూతి నాటకాలు రాయటం లాంటిదే .నాటక కారుడు
సహస్రా క్షుడు అవ్వాలి .భవభూతి నాటకాలలో ‘’సెన్స్ ఆఫ్ ప్రో పో ర్షన్ ‘’-పరిమాణం లో మితి
తక్కువ .మాలతీ మాధవ నాటకమే దీనికి ముఖ్య సాక్ష్యం .విశ్వనాధ ‘’మహావేశి.చెలియలి
కట్ట నవల లో ఆత్మ వేదన మొదటి నుంచి చివరిదాకా ఛాయా రూపంగా పారింది .ఆయన
వచనం వచనం కాదు –కవిత .అంటే గద్యానికి కావలసిన గుణాలకంటే ,పద్యానికి
కావలసిన భావన ,ఆవేశం ముందు నడుస్తా యి .వేయి పడగలు చదువు తూ ఉంటె ఒక
మహా కావ్యాన్ని చదువుతున్నట్లు అనిపిస్తు ంది .ఆయన వచనం లోనూ అనేక
శయ్యలున్నాయి .నన్నయ లాగా దీర్ఘ కోమల సమాసాలు ,తిక్కన లాగా విరుపులు
,శ్రీనాధుని బిగువైన పటాటోపం ,పో తన లాగా గలగలమనే అనుప్రా స లతో మధుర లాస్యం
చేస్తా యి .పెద్దన లాగా శిరీశ కుసుమ పేశల వైదగ్ధ్యాన్ని ,రాయలలాగా మారు మూల
పదాల పో హలింపు ,తెన్నాలి వానివలె ఉద్ద ండ శైలి చిమ్మగలడు. చేమకూర వాని లాగ
తెలుగులోని అచ్చు కత్తు లు చూపిస్తా డు .చివరికి చూర్నికలనూ వదలలేదు .చిత్ర విచిత్ర
శయ్యల్ని కొత్త గా సృష్టించాడు .వచన రచనలో అతనికి అతడే సాటి .నిజంగా గద్యానికి శైలి
అంటూ ఉండదు. కాని ఈయన ఎన్నో పద్ధ తులను ప్రవేశ పెట్టి అప్రతిభులను చేశాడు
.వేయి పడగలు అపూర్వ సృష్టి ..సుబ్రహ్మణ్య స్వామికి వేయి పడగలు .కాని ఈ కవి
ప్రతిభాషణం అసంఖ్యాకాలై తెలుగు నేలను ఆవరించాయి .దానిలో ఒక ‘’విరాట్ స్వరూపం
‘’ఉంది.ప్రా చీన ,నవీన సమాజాలకు వేయి పడగలు ఒక లంకె .దాన్ని చదవకూడదు
.వల్లించాలి .ప్రేమించ దగినదే కాదు పూజించాలి ఆంధ్రు లకు అది గర్వ కారణం పసరిక పాత్ర
భావనా కల్పితం .గిరిక దేవ దాసీత్వం గూడు కట్టిన మూర్తి .అరుంధతి సాక్షాత్తు అరుంధతీ
దేవియే .ధర్మారావు  విశ్వనాధ యే..అదొ క అమృత ప్రవాహం .గ౦ధర్వ లోకం .

   వేన రాజు నాటకం పండితులలో ఒక ‘’తుఫాను నే లెవ దీసింది .దాన్ని పరా మర్షించే
విమర్శ గ్రందాలెన్నో వచ్చాయి .నర్త న శాల చిన్నతనం లో రాసినట్లు అనిపిస్తు ంది .ఆయన
ప్రా చీన మహా కవుల కెవ్వరికీ తీసిపో ని సాహితీ సార్వ భౌములు ,మహా పండితుడు
,విశంకటుడు ‘’అయన మరో రూపం లో వచ్చిన నన్నయ .గుడివాడలో జరిగిన సన్మానం
చంద్రు నికో నూలు పో గే .న్యాయం గా ఆయనను ‘’ధర్మ సింహాసనం పై ఎక్కించి ,రాజులు
మోయాలి .ఆయన గౌరవం ఆంధ్ర దేశ గౌరవం .ఇప్పటికే అ మహా కవి ‘’కాలమందు
అరుగని వాడు ‘’అయ్యాడు .ప్రతి పద్య రాసాస్పదమైన  రామాయణ కల్ప వృక్షాన్ని పాడి
రుషియే కాగలడు.’’అంతా వ్యర్ధం .వట్టి ఆశ పెను మాయా వల్లి ‘’అంటూ మూల
కూర్చు౦టాడేమోనని భయం నాకు ఉంది  .తెలుగు వారి నోముల  చేత ,ఆంద్ర సాహితీ
పుణ్యం చేత అలాంటి దుష్కాలం మాత్రం రాకుండు గాక ‘’అనిసరస్వతీ పుత్రు లు
కోరుకొన్నారు .   ఇదీ శ్రీ పుట్ట పర్తి నారాయణ చార్య గారి దృష్టి కోణం లో విశ్వనాధుని
సాహితీ విశ్వ రూపం ..

విశ్వ నాద ''జాన్సన్ ''కు'' బాస్వేల్'' శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు

శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు -1

         మహా మహో పాధ్యాయ శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు గొప్ప విద్వాద్ వరేన్యులు   
.వారు విశ్వనాధ సత్య నారాయణ గారికి అతి ముఖ్య మైన శిష్యులు .విశ్వ నాద కవితా
హృదయం బాగా తెలిసిన వారు .విశ్వనాధ రామా యణ కల్ప వృక్షానికి అత్యద్భుత
వ్యాఖ్యానం చెప్ప గల మహా విశ్లేషకులు .ఒక రకం గా విశ్వ నాద ను ఆవిష్కరించిన
దేశికులు .నా దృష్టిలో విశ్వ నాద అనే'' జాన్సన్ ''కు ''బాస్వేల్ ''వంటి వారు శ్రీ మల్ల ం పల్లి
శరభేశ్వర శర్మ గారు .ఆయన తన జీవితం లోని కొన్ని,విశేషాలను ''సహ్రు దయాభి సరణం
''పేర  పుస్త కం రాశారు దాన్ని ఆధారం గా నే ఈ వ్యాసం దాదాపు ఆయన భాష లోనే
చెబుతున్నాను . ఆ  మాటలు మంత్ర పూతం గా వుంటాయి .అందుకే  ఆ మాటల్లో నే చెబితే
మహత్తు వుంటుంది

.
                 విశ్వ నాద అనే హిమాలయానికి శరభయ్య గారు శిష్యుడనే మహా మేరు
పర్వతం .A great disciple of a great master.మహా గొప్ప పండితులు విద్వద్వంశం లో
జన్మించారు .తండ్రి మల్లికార్జు నా రాధ్యుల వారు .కవిత్వ ,పాండిత్యాలలో సాక్షాత్తు అపర
మల్లికార్జు న పండితా రాధ్యులే .కుమారుడు శరభయ్య గారికి 12 ఏళ్ళు    నిండక ముందే
,కావ్య ,నాటకా లంకారాలలో ,సాహిత్య విద్య నేర్పారు . అప్పటికే శరభయ్య     గారికి
కవిత్వం కరతలా మలకం అయింది .శ్రీ చెళ్ళ పిళ్ళ వారికి ఏక లవ్య శిష్యులైనారు
.హృదయం చెళ్ళ పిళ్ళ సూర్యునికి ''అభిసరణం ''అయింది .సంస్కృతాంధ్రా లలో కొన్ని వేల
శ్లో కాలు ,పద్యాలు వారికి కాంతస్తా లు (kanthasthaalu ) .కనుక తాను కవి అవటం లో
ఆశ్చర్యం లేదని అంటారాయన .అంటే సహజ కవి అన్న మాట .అప్పటికింకా శాస్త ్ర
పరిచయం యేర్పడ లేదు .

                                 విశ్వ  నాద సాహిత్య పరిచయం 

          ఒక సారి మల్ల ం పల్లి వారు కృష్ణా జిల్లా కైకలుర్  దగ్గ ర లో వున్న శోభ నాద్రి పురం
వెళ్ళారు .అక్కడ వీరి మేనల్లు డు ,అతని బంధువు వుండే వారు .వారిద్దరూ అప్పటికే విశ్వ
నాద సాహిత్యం చదివి ,వాటి విషయమై చర్చిన్చుకొంటు వుండే వారు .చెళ్ళ పిళ్ళ వారి
పద్యాలను అలవోక గా చదువుతుండే వారు .విశ్వ నాద పద్యాలను మల్ల ం పల్లి వారికి
చదివి విని పిస్తు ండే వారు .అప్పటికి శర్మ గారికి విశ్వ నాద తో పరిచయం లేదు .అంటే ఆ
సాహిత్యం తో కూడా  పరిచయమే లేదు .విశ్వనాధ పేరు ప్రక్కనఏం .ఏ. .వుండటం తో వీరికి
,ఆయన విద్వత్తు పై గౌరవం కలగ లేదట .విశ్వ నాద కు సంస్కృతం అసలేమీ రాదు అను
కొన్నారట .అప్పటికింకా మల్ల ం పల్లి వారి హృదయం అంతా కాళిదాస ,భవ భూతులే ఆక్ర
మిన్చుకొన్నారు .నన్నయ ,తిక్కన ,శ్రీ నాధులు కొలువై వున్నారు .ఇంకెవరికీ చోటు లేదని
పించింది .తన మేనల్లు డు పదే పదే విశ్వ నాద కవిత్వాన్ని విని పిస్తు ంటే ,తన మేనల్లు డికి
ఇంత గొప్ప గా నచ్చిన విశ్వనాధ కవితా ప్రతిభ తనకెందుకు తెలియలేదు అని కొంత
మధన పడ్డా రు .మేనల్లు డు దగ్గ రున్న విశ్వనాధ పుస్త కాలను అడిగి తీసుకొని మెల్ల గా
చదవటం ప్రా రంభించారు .

                                    విశ్వనాధ రచనా పరీమళ ఆఘ్రా ణం 

మొదట ''కిన్నర సాని ''చదివారు .కవిత్వం  లోని మనోధర్మం సజాతీయం అని తెలిసింది
.తెలుగు పాట లో ఎంత తీయదనం వుందో ,అనుభవం అయింది .తెలుగు నేల లోని
నదులు ,కొండల అడవుల ,ముగ్ధ సౌందర్యం అర్ధ మైంది .రసాకృతి చెందిన ఆ వాగులో
తాదాత్మ్యం చెంది నట్ల ని పించింది .తన వెనుకటి జన్మ కు ,ఆ నది పూర్వ జన్మ కు ఏదో
సంబంధం వుందని పించింది .ఓమదుర కవితా ఝరిలో మునిగి తేలిన అనుభవం కలిగింది
.
           తర్వాత ''అనార్కలి ''నాటకం చది వారు .అందులోని పాటలు సెలయేటి సంగీతం
అని పించింది .''మా స్వామి ''చదివారు .శ్రీ నాద కవి సార్వ భౌముడి తర్వాత ,అంత ఆహ్లా ద
మైన ,స్నిగ్ధ మైన ,గంభీర మైన ఆంద్ర శారద దర్శనం ,శబ్ద మాధుర్యం ,మళ్ళీ విశ్వ నాద
లో కన్పించింది .''నర్త న శాల ''లో ప్రవేశించారు .భాసమహా కవి ,తెలుగు లో నాటకం
రాసినట్లు అని పించింది .''ఆంద్ర ప్రశస్తి ''చదివారు .ఒక అతీంద్రియ శక్తి తనలో
వికశించినట్లు అయింది .''ఎన్ని జన్మ లుగా -ఈ తనువునన్ బ్రవహించునో ఆంద్ర రక్త ముల్
''అన్న అనుభూతి కి లోనైనారు .
           ''వేన రాజు ''చదివారు .''శుక్ల పక్షం లో అష్ట మి నాడు ,చంద్ర కాంతి నిండు నది లా
ప్రవహిస్తు న్నట్లు ,ఒక మహా వైణిక విద్వాంసుని ,నాద వాహిని లో చేతనా చేతనా మైన
సృష్టి అంతా ,తడిసి ముద్ద అయి నట్లు అని పించింది .''ఏక వీర ''నవల చదివి తాదాత్మ్య
స్తితిని పొ ందారు .సంస్కృత నాటక కర్త లు తీర్చి దిద్దిన నాయికలు ,       ,పరమ భావుకతా
లక్ష ణాలు ,చారు దత్త కవి లోని జాతీ కుసుమ పరిమళం లాగా ,మనసంతా ఆవరించింది
.చివరకు ''వేయి పడగలు ''చదివారు .తెలుగు దేశం ఆత్మ సాక్షాత్కరించింది .కొన్ని కొన్ని
అధ్యాయాలన్నీ ,ఆనందపు కన్నీ టి లో పూర్తిగా తడిసి పో యినాయట .ఒక్క నెల రోజులు
దాన్నే చదివి ,ఆసాంతం జీర్ణం చేసు కొన్నారట .తన   మనో ధర్మమే పూర్తిగా మారి
పో యినట్ల ని పించిందట .భూమి ,ఆకాశం ,గాలి కొత్త గా వున్నట్లు అని పించింది .ఏదో కొత్త
జన్మ ఎత్తి న అనుభూతి కల్గింది .
             ఇంత అనుభూతినిచ్చిన కవి తన కాలమ్ లో ,ఈ భూమి మీద ,జీవించి ఈ గాలి
పీలుస్తూ ,ఈ నీరు తాగుతూ ,తనతో పాటు జీవిస్తు న్నాడు కదా అని పించింది .ప్రా ణాదికు
డైన కవిని చూచి తరించాలని పించింది .ఎవరి ప్రమేయం లేకుండానే ,విశ్వనాధ ను
దర్శించాలని మనసు నిండా భావించారు ..ఆ మహా కవికి ,ఏ కోరికా లేకుండా ,రస ముగ్ధ
మైన ,సహ్రు దయాభి శరణం అనిపించింది శరభేశ్వర శర్మ గారికి .కాళిదాసాది మహా
కవులకు ,తన వలె ,ఏ అజ్ఞా త వ్యక్తీ అయినా ,ఇలా సహ్రు దయాభి శరణం చేశాడా అని
పించింది .పురూరవునికై ,ఊర్వశి చేసిన దాని కన్న ,తన ఆకర్షణ ,దివ్యమూ , ,ఇహలోక
సంబంధమూ అని పించింది .విశ్వ నాద దర్శనం తో శరభయ్య గారు ఎలా పునీతు
లయారో తారు వాత  తెలుసు    కొందాం .

విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మల్ల ం  పల్లి శరభయ్య గారు -2    

వశ్వనాధ  సాక్షాత్కారం 

          మల్ల ంపల్లి శరభేశ్వర శర్మ గారు అంటే అందరు ఆప్యాయం గా పిల్చే శరభయ్య గారు

విశ్వ నాద వారిని దర్శించ టానికి విజయ వాడ బయల్దే రారు .అప్పటి ఆయన అవతారం

ఎలా వుందంటే -మాసిన లాగు ,పొ ట్టి చేతుల చొక్కా ,మెడలో రుద్రా క్షలు ,యెర్రని కళ్ళు

,నల్ల ని రూపం దానికి తోడూ నత్తి -తనను విశ్వ నాద ఆడరిస్తా డా అని లోపల అనుమానం

.అయితే అప్పుడు తనకున్న దంతా ,తన హృదయమొక్కటే  నంటారు శరభయ్య గారు

.అప్పుడు ఎస్.ఆర్.ఆర్ .కాలేజి గవర్నర్పేట   లో వుండేది .కాలేజి వదిలి పెట్టే


సమయమైంది .ఇంతలో ఒక మహత్త ర వ్యక్తి ప్రత్యక్ష మైనాడు .ఎలా ఉన్నాడాయన

?''ఎత్తైన పడగ తో తోక పై నిలిచి ,ముందుకు తూగి వచ్చే ,మహా నాగం లాగా వున్నాడు

.ఆయన లోలోపల ఏదేదో పాడు  కొంటు వస్తు న్నాడు .'' ఈయన ,ఆయన్ను చూసి

నిశ్చేస్తు డైనాడు . .''విశ్వనాధ వీరేనా ?అని గేటుకాపరిని  అడి గారు .అవునన్నాడు అతడు

.ఇక ఆ ఆనందాన్ని ఎలా వర్ణించారో ఆయన మాటల లోనే విందాం . 

         ''భూమి అంతా నా కైవశం అయినది .కైలాస శిఖరదర్శనం అయినట్లైంది

.. .రాశీభూత మైన పూర్వాంధ్ర ప్రతిభ అంతా సాకారమై నడుస్తు న్నట్లు ంది .కాలిదాస

భవభూతి ,దిగ్నాగుల లోని ,భావుకత లోని పరమ సుకుమార మైన ముద్ర వేసి నట్లు ంది

.త్రిలింగ దేశాల ను ,భూమిని ,వాయువు ను ,అరణ్య పర్వతాలను ,మహా నదులను

,యుగ యుగాలుగా ఆవరించుకొన్న ఆత్మా ఏదో ,ఆకృతి దాల్చి ప్రసన్నమై, దర్శన

మిచ్చినట్లు ంది .నేను దానిలో లీనమై పో యినట్లు తోచింది .అలా తెలీని ఒచేతనా చేతనా

స్తితి లో పడి పో యి ,ఆయన వెంట ఆయన ఇంటికి అనుసరించి వెళ్లా ను .విశ్వ నాద నాకు

అలా ప్రత్యక్ష మై ,సాక్షాత్కరించారు ''అని ఉప్పొంగి పో యి చెప్పారు శరభయ్య శర్మ గారు

ఇంటికి చేర గానే ,విశ్వనాధ వారి పాదాల మీద పడి పో యారు .ఎవరో కుర్రా డు భిక్ష కై

వచ్చాడను కొని ,''ఛీ.ఛీ.నన్ను ముట్టు కుంటావెం ?కావాల్సిన్దేదో దూరం గా వుండి

,అడగచ్చు కదా ''?అని చీద రించుకొన్నారు .

           శరభయ్య గారి నవ నాడులు కుంగి పో యాయి .కంఠం రుద్ధ మైంది కొన్ని

ఛందో మయ ,అక్షరాలూ ,స్పస్తా స్పష్ట ం గా ,నోటి నుండి ,బయట పడ్డా యి .ఇంక వశం కాక

,ఏడుపు తన్ను కొచ్చింది .అందులో ఆనందం ,దుఖం ,మిళిత మై నాయి .ఆశ్చర్య

పో యాడు విశ్వ నాద .ఆ కుర్రా ణ్ణి దగ్గ రకు తీసుకొని ,ఆలింగనం చేసి వివరాలు అడిగారు

.మల్ల ంపల్లి వారు చెప్పిన సమాధానం విని ,నిలువునా నీరై పో యాడు విశ్వ నాద

.''ఇంకెప్పుడు గోత్ర నామాలు చెప్ప కుండా ,ఎవరి కాళ్ళ మీద పడ వద్దు ''అని సలహా

నిచ్చారు .విశ్వనాధ కళ్ళ నిండా నీరు నిండి పో యింది .కంఠం వణికింది .దగ్గు త్తి కతో ''ఏవ

మవిజ్ఞా తాని దైవతాన్య ప్యవదూయన్తే ''అని తనలో తాను గొణు క్కున్నారు ..


            విశ్వ నాద వ్రా సిన గ్రంధాలపై  ఇద్ద రు చక్క గా మాట్లా డు కొన్నారు .వానలో

తడిసిన అడవి లాగా ,కన్నీరు ఓడ్చి ,ఆయన హృదయం తేలిక పడింది అంటారు

మహామహో పాద్యాయులు  మల్ల ం  పల్లి వారు .ఒక ప్రహ్లా ద భావం తనలో కల్గిందట

.ఆతర్వాత ,వీరిద్దరూ ఎప్పుడు కలిసినా ,ఈ మొదటి అనుభూతినే నెమరు వేసుకొనే

వారట .విశ్వనాధ కంటికి శరభయ్య గారేప్పుడు  ,12 ఏళ్ళ పిల్లా డు గానే కన్పించే వారట

.ఆ ప్రేమ బలం తన వయోజ్ఞా నాన్ని కూడా , స్త ంభింపజేసింది   అంటారుమల్ల ం   పల్లి

వారు .ఆ నాడు వృష నామ సంవత్సరం శ్రా వణ శుద్ధ పాడ్యమి .సుమారు 70 ఏళ్ళ 

కిందటి ముచ్చట ఇది .విశ్వ నాద తన ఇంట్లో నే ఆకుర్రా డికి భోజనం పెట్టి ,తెల్ల వార్లూ

కవితా చర్చ చేశారు .విశ్వ నాద కు తాను రాసిన దేవీస్తు తులను మల్ల ం పల్లి వారు చదివి

విని పించారు అమ్మ వారి పై . తనకూ భక్తీ ఉందనీ చెప్పి తను రాసిన పద్యాన్ని విశ్వ నాద

చదివి విని పించారు .           ''నిగమ మహార్ధముల్ జగము నిండెను -తన్నిగామాంత 

వైఖరుల్            నిగము చయమ్ము కన్న హవాలించెను -తన్నిగమాంత చూడమై   

తగిలెను బ్రహ్మ నా బడు పదార్ధము -బ్రహ్మము మౌళి ,తల్లి ,క్రొ ం   జిగురు పదమ్ము ,గోటి

రుచి చే ,రుచిమంత మిదేంత చిత్రమో !

  విశ్వ నాద కంత (KANTHA ) సీమ లో తేనల


ె ు ప్రవహించినా యట . .మేఘ గర్జనలున్నా

యట . .కోయిల పంచమ స్వరం విని పించిందని మురిసి పో యారు .ఆయన చూపిన

కారుణ్యం వల్ల ,విశ్వ మంతా ,దేదప


ీ ్యమానం గా వెలిగిందట .విశ్వనాధ సూర్యుని వైపు

నిరంతరాభి సరణం చేసన


ి కవి ,పండిత ,విమర్శకులైన పొ ద్దు తిరుగుడు పువ్వు శ్రీ

శరబెశ్వ ర శర్మ గారు .

           విశ్వ నాద రామాయణ కల్ప వృక్ష రహస్యాలను ,ఆంద్ర దేశం నలు మూలలా ,తన

ఉపన్యాసాలతో త్రవ్వి తలకెత్తా రు మల్ల ంపల్లి వారు .మల్ల ం పల్లి వారు కృష్ణా జిల్లా లోని

బందరు దగ్గ ర ఉన్న ,చిట్టి గూడూరు ఓరియంటల్ కాలేజి లో చదివారు .తెలుగు


పండితులు గా ,బందరు ,రాజమండ్రి ,మద్రా స్ లలో పని చేశారు .చివ రికి రాజ మండ్రి

శారదా కాలేజి ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు శరభయ్యాచార్య  వర్యులు .ఎన్నో

కావ్యాలకు అత్యద్భుత విమర్శలు రాశారు .ఆయన విమర్శ కత్తి లాంటిది .దానికి రెండు

వైపులా  పదును వుంటుంది .ఒక వైపు పాఠకుడి అనుభవానికి దో హదం చేస్తూ నే ,రెండో

వైపు గుణ దో షాలను పరామర్శిస్తు ంది .ఈ రెంటినీ సమం గా నిర్వ హించటం కష్ట మే

.దాన్ని సుసాధ్యం చేసన


ి విమర్శక శిఖామణి అని పించుకొన్నారు .విశ్వ నాద ఏది రాసినా

,మల్ల ం పల్లి వారు మెచ్చితేనే అది శంఖం లో పో సిన తీర్ధం అవుతుంది .అంతటి నిశిత

పరిశీలన మల్ల ం పల్లి శరభయ్య గారిది .మల్ల ంపల్లి వారిపై మరిన్ని వివరాలు మరో మారు .

  విశ్వ నాద జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మలంపల్లి శరభయ్య గారు -3

    విశ్వ నాద విరాణ్  మూర్తిమత్వం   

          విశ్వ నాద గారి కల్పవృక్షం పేరెట్టి తే చాలు శరభయ్య గారు పులకరించి పో తారు
.ఆయన అంటారు 'సీతా రాములకు అయోధ్య దగ్గ ర లో వున్న గంగా నది కంటే ,తెలుగు
దేశం లోని గోదావరి నది ఆత్మీయం అని పిస్తు ంది .సీతా రాముల ఏకాంత వాసానికీ
,వనవాస లీలా మాధుర్య విలాసానికి ,ప్రణయపు లోతులకు ,ఎడబాసి ఉండలేని ,ఆ
దుఖానికి సాక్షి గోదా వరే .ఇవన్నీ గోదా వరికీ తెలిసినంత ఆత్మీయం గా ,గంగమ్మకు
తెలియవు .అందుకే ,సంయోగ వియోగ మైన తమ ప్రణయ జీవిత రహశ్యానికి సఖిలా
వున్న గోదావరి ని విడిచి ఉండ లేక ,ఆ నది ఒడ్డు నే ,భద్ర గిరి మీద ,నెలకొని ,తెలుగు
ప్రజల హృదయం లో ,సీతా రాములు శాశ్వతం గా నిలిచి పో యారు .అసలు ,వారు
వనవాసం నుంచి ,అయోధ్యకు వెళ్ళ లేదేమో నని పిస్తు ంది నాకు .వారిద్దరి కళ్యాణ ,పట్టా భి
షెకాలు ఈ రాష్ట ం్ర లోనే ,వార్షికం గా ,భక్తీ శ్రద్ధ లతో జనం చేసి తరిస్తు న్నారు .ఇలా యుగ
యుగాలుగా ,తన ప్రేమ బలం చేత సీతారాముల్ని గోదావరీ మాత ,తెలుగు నేల మీద తన
ఒడ్డు నే ,నిలిపి వేసు కొంది ''అని భక్తీ ప్రపత్తు లతో అంజలి ఘటిస్తా రు 
              శ్రీ విశ్వానాధ కల్ప వృక్షమూ ఇన్ని విధాలు గానే కన్పిస్తు ందట శరభయ్య గారికి
.వాల్మీకి చిత్రించిన భూదేవి వర్ణ చిత్రమే కల్ప వృక్షం లో దర్శన మిస్తు ందట .అందులోని
సుకుమార ,రస భావనలే ,తేనే తో కలిసిన కేసరాలు ,రేకులు -ఒక్కొక్క పద్యం ఒక్కొక్క
పువ్వు .ఒక్కొక్క ఖండం ఒక్కొక్క చెట్టు .ఒక్కొక్క కాండం ఒక్కొక్క కొండ .అలాంటి ప్రకృతి
రామ నీయకత కల్ప వృక్షం లో వుంది .బ్రా హ్మీమయ మూర్తి అయిన విశ్వ నాద
నిర్మించిన కల్ప వృక్షం , ,భావుక హృదయా రామం లో ,స్థిర ప్రస్టిత మైంది అంటారు
ఆనంద బాష్పాలు రాలుస్తూ మహా మహో పాధ్యాయులు శరభయ్య గారు .కాళిదాస
కావ్యాలకు మల్లి నాద సూరి గారి సంజీవనీ వ్యాఖ్య ఎలాంటిదో ,విశ్వ నాద రచనలకు
శరభేశ్వర శర్మ గారి వ్యాఖ్యానం అలాంటిది .అంత నిర్దు ష్ట మైనదీ ,సాధికార మైన్దీ ను .
        ''మనం అందరం వాడే శబ్దా న్నే ,మంత్రించి ,విశ్వ నాద ప్రయోగిస్తా డు .ఆ శబ్ద ం లోంచే
రస జగత్తు లు తొంగి చూస్తా యి .''అంటారు గురువు విశ్వ నాధను గురించి అంతే వాసి
శరభయ్య గారు .నాలుకకు ఓషధీ రుచి తెలిస్తే ,మనసుకు వాక్కు లోని రసాలు తెలుస్తా యి
దీనిపై గొప్ప వ్యాఖ్యానం చేశారు చూడండి .
''జ్ఞా నేన్ద్రియమైన రసనకు ,కర్మేంద్రియ మైన వాక్కుకు ,జిహ్వాయే అధిష్టా నం .నాలుక ఆరు
రుచులను గ్రహిస్తు ంది .అలాగే తొమ్మిది రసాలకు ఆలంబన మైనా వాక్కును సృష్టిస్తు ంది
.జ్ఞా నేంద్రియ మైన నాలుకకు వరుణుడు ,కర్మేంద్రియ మైన వాక్కు కు అగ్ని అధిష్టా న దేవ
తలు .మొదటిది ఆరు రుచులతో అనుభ వింప జేసేది .రెండో ది ,తొమ్మిది రసాలతో ఎదుటి
వారి చేత అనుభవింప జేసద
ే ి .తాత్కాలిక మైన ఇంద్రియ సుఖం రుచి .శాశ్వత మైన
అనుభూతి రసం .అలాంటి రసానికి ,ఆశ్రయ మైన వాక్కు ,అగ్ని లో నుంచి పుడు తుంది
.కనుక పరమ పవిత్రం .అందుకే అది ''వాగగ్ని ''అయింది'' .ఇంత గొప్ప గా విశ్వక్ నాద
కవితా విరాట్ రూపాన్ని ఆవిష్కరించిన వారు లేరు .

         తపో లక్షనాలు కల విశ్వ నాద అగ్ని లోంచి పుట్టే వాక్కును తన దహరాకాశం లో


సంధ్యా దేవత వలె ,ఆవిర్భావింప జేసుకొని ,శబ్ద బ్రహ్మాన్ని సాక్షాత్కరింప జేసుకొన్నారు
.''అస్మదీయ కన్త మున యండాడు చుండే -నొక ఏదో గీతి -బయత్కుబికి రాదు -
చొచ్చుకొని లోనికిం బో దు -వ్రచ్చి పో యే -నా హృదయ మీ మహా ప్రయత్నా ము నందు
''అంటారు విశ్వ నాద .అంటే కాదు 
        ''ఆ మహా సంధ్య లో ,శారద మయూరి -రమ్య కింకిణి ,కిణి  ,కిణి  ,రభస ,పాద 
         మంజుల విలాస నృత్య సామ్రా జ్య లక్ష్మి -యగుచు కచ్చపీ మృదు గీతుల
ననుసరించు ''

 అలాంటి అంతర్మధనం నుంచే ,మాదుర్యామృతం జనిస్తు ంది .మనసు ఆర్ద్ర మవుతుంది


.ద్రవీభావించిన ఆత్మ ,లక్షణమే మాధుర్యం .సృష్టికీ ,కావ్య సృష్టికీ ,అదే మొదటి దశ
''ఇంతటి నిగూఢ బావాన్ని ఇంత రసరమ్యంగా చెప్ప గల నేర్పు మల్ల ం పల్లి వారిది .
       ''విశ్వ నాద శబ్దా న్ని యేరు కోడు .ఆయన సృష్టి లో ఔచిత్యం ,భాష ,ఆకృతి అన్నీ రస
మిలితాలై ,తమంతట తామే ,యధో చితం గా సరి పో తాయి .ఆయన చైతన్యం చాలా వేగ
వంట మైంది .దేనిలో సంకల్ప మాత్రం చేత ,ప్రతి శూక్ష్మంశము యధా తదం గా అమరి
వుంటుందో ,అదే సృష్టి .కావ్య సృష్టి అయినా ,జగత్ సృష్టి అయినా .''ఇచ్చామాత్రం విభొహ్
సృస్త్ ''అన్నారు అందుకే ''అని రాసా వేశం తో విశ్వ నాద మహా వ్యక్తిత్వాన్ని ఆవిష్క రిస్తా రు
.  శరబయ్య గారి దృష్టిలో ''సర్వ కవితా విశ్వనాధుడు -విశ్వ నాద ''.

విశ్వ నాద మహా ప్రస్తా నం 

         విశ్వ నాద సత్యనారాయణ గారు మరణిస్తే ,శిష్య గణం అంతా రోదించింది .అందరిదీ
మూగ వేదనే .కాని శ్రీ తుమ్మ పూడి కోటేశ్వర రావు -విశ్వనాధ పై ,''చితా భస్మం ''అనే
కావ్యాన్ని విశ్వనాధ మరణానంతరం  రచించారు .దీనిపై స్పందిస్తూ మల్ల ంపల్లి వారు
''మాలో పసివాడు కాబట్టి ,కోటేశ్వర రావు స్పందించాడు .ఎవరిని గూర్చి ?గురువు గారిని
గురించి కాదట .తనకు ప్రా ణ ప్రద మైన ఈ తెలుగు నేలపై వివిధ దేవతల ఆకారాలుగా
బుగ్గ పొ డిచిన ,కాలా తీత మైన  నిత్య చైతన్యం సో మ్మ సిలి నందుకట .-ఇదేం అన్యాయం ?
అని అందర్నీ అడిగాడు ఆ దుఖం లో ''అని అతి భావుక మైన ఆత్మీయ స్పర్శను
,ప్రశంసను ,గురు భక్తిని తెలియ జేశారు .తుమ్మ పూడి వారి రస రామ్యాలైన రెండు
పద్యాలు 
 ''భద్ర గిరి పొ ంత వాగుగా పారి పో ను -పో ను ,సువిశాలమై మహామ్బుధిని గలిసె 
  నెట సరస్వతీ రసధుని -అచట ,''ముండు'' పలుక -నచికేతు డగుచు తత్వములు వింటి
(ముండు అంటే ముండక ఉపనిషత్ కోటేశ్వర రావు గారికి కల్గిన దర్శనం ఎలా వుందంటే 
  ''త్రిగుణ ముల్  ,పంచ భూతములుల్ -బ్రు మ్హి తమ్ము --సకల త్రైలోక్యమున్ -ప్రా ణ
సంచయములు 
   యన్మహః ప్రభా భావమై అందే సుడియ --తన్మహా కాల మూర్తి పాదములకు 
   అన్మహా మూర్తి ,తాన్డ వోద్యన్మహో ద్ధ -తాంఘ్రి ,సంరంభ ,సంఘాత మంది ,ఉరలి 
   స్ఫుట నిటల ,వహ్నిచ్చటా ,త్రు టిత ,మవని --తన్మహా స్మశాన విహార తత్పరుడు 
   ప్రభు తనూ లిప్తి కిది చితా భస్మ మగుత ''
        అని తన గురువైన విశ్వ నాధను ,ఆయన విరాణ్ మూర్తి ని విశ్వం లో దర్శించారు -
అణువణువునా మంత్ర ద్రష్ట, వేత్త అయిన శ్రీ తుమ్మ పూడి కోటేశ్వ ర రావు గారు .వారు
శంకర భగవత్పాదుల వారి ''సౌందర్య లహరి ''కి వ్రా సిన విశ్లేషాత్మక మైన వ్యాఖ్య తరచిన
లోతులు  చదివి తీర వలసిందే .తుమ్మ పూడి వారుకృష్ణా  జిల్లా గుడి వాడ వారే .

విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు --4

                                           శరభయ్య గారి శేముషీ వైభవం 


          శ్రీ శరభయ్య  గారు శ్రీ నాధుని ''కాశీ ఖండానికి ''విపుల మైన అర్ధ తాత్పర్యాలతో
వ్యాఖ్యానం రాశారు .అది వారి శేముషికి పట్ట ం కట్టింది .శ్రీనాధుని కవితా వైభవాన్ని
తెలుగు వారికి సాక్షాత్కరింప జేశారు .వారు ఉత్త మ భావుకులు కూడా .''హరివంశం ''పైన''
సంవ్రు తి మాధురి'' అనే శీర్షికన రాస్తూ కావ్యానుభావం గురించి ,కావ్య విమర్శ తో జోడించి
,చెప్పిన తీరు రమణీయం గా వుందని అందరు ప్రశంశించారు . వాస్త వాన్ని  దాచ కుండా
చెప్ప గల సమ వర్తి గా పేరు పొ ందిన విమర్శకులు .శైవ మతావ లంబనం నర నరాన
జీర్ణించుకొన్న పరమ మాహేశ్వారులు .మంత్ర ద్రష్టలు .అను క్షణ అనుస్టా న పరులు
.అయినా వీర శైవం ఎందుకు క్షీణించింది ?అన్న ప్రశ్న వేసుకొని ,''పాల్కురికి
సో మనఅక్రు తక   మాధుర్యం ''అనే వ్యాసం లో విపులం గా చర్చించారు .వారి మాటల్లో నే
అందు లోని నిజాలు చూద్దా ం -
    ''బసవేశ్వరుని మతం లో ,సంస్కారులు ,అసంస్కారులు ,అధికారులు ,అనాది కారులు
,వేల కొద్దీ చేరారు .బసవని ధర్మం ఆశిదారా వ్రతం లాగా ఆచరించాల్సిన  ధర్మం .అది
బసవేశ్వరుని వంటి  మహా  వ్యక్తు లకే సాధ్యం .అది ఎప్పుడైతే సంఘ ధర్మం గా మారిందో
,కలుషిత మైంది .పూర్వ వైభవం కోల్పోయి ,క్షీణించింది .భక్తీ వ్యక్తీ నిష్ట ం .అది రాజా కీయ
వాదం కాదు ''అని చక్క గా విశ్లేషించారు .అంటే వ్యక్తీ నిష్ఠ లో ఉండ వలసిన భక్తీ ,మతం
,విశ్వాసం సమాజానికి వర్తింప జేయాలను కొన్నారు .అది సంక్షోభం లోకి నెట్టింది .అయితె
,పాల్కురికి సో మ నాధుడు వీర శైవు డైనా ,ఇప్పటికీ ఆయన రచనలను ఎందుకు చదువు
తున్నాం అంటే -కారణం ఆయన వాడిన జాను  తెలుగు భాష యొక్క నిసర్గ రామ
ణీయకం  -మాధుర్య మైన పలుకుబడి .కావ్య ,శిల్పాల రీత్యా ,ఏనాటికీ ,చదవదగ్గ రచనే
అని తేల్చి చెప్పారు .
             ఆయన కావ్యం పై వెలువరించిన భావాలు మణి  దీపాలు .''తాను పొ ందిన
అనుభవాన్ని ,పాతకునిలో (paathakuni )వ్యక్తీకరించేందుకు ,వాక్కు రూపం గా చేసే
ప్రయత్నమే కావ్యం .శ్రీ శరభయ్య గారు తాను పొ ందిన అనుభవాన్ని పాతకుని
(paathakuni ) లో వ్యక్తీకరించేందుకు కావ్యాన్ని మీడియం గా తీసుకొని వ్యక్తీక రిస్తా రు .  
         విశ్వ కవి రవీంద్ర నాద్ టాగూర్ లాంటి కావ్య మర్మము తెలిసిన వారు ఇచ్చే శిక్షణ
నేటి యువ సమాజానికి అవసరం అంటారు శరభయ్య గారు .సారస్వతం యొక్క పరమ
ప్రయోజనం అప్పుడే లభిస్తు ందని వారి విశ్వాసం .రవీంద్రు డు భారత దేశ ఆత్మ ను
అందుకొన్న వాడుఅని గర్వం గా చెప్పారు .దాని సంస్కార సర్వస్వాన్ని అవగాహన
చేసుకొన్నా వాడు రవి కవి అన్నారు .ఆ ద్రు ష్టి తోనే కాలిదాసాదుల కావ్యాలను పరిశీలించి
వివరించాడని అంటారు .అందుచేత ఆయన చేసిన సాహితీ విమర్శ ఆ కవుల కావ్యాల
కంటే గొప్పది గా వుంది అని శరభయ్య గారి భాష్యం .
          దాదాపు తొంభై సంవత్స రాల వయసు లోను వారు నిత్య యవ్వనులు గ సాహితీ
సమా వేశాలకు  వెళ్ళే వారు .వారి దర్శనం రెండు మూడు సార్లు చేసిన ధన్యుడిని నేను
.వారి కుమారుదు దుర్గ య్య గారు  తండ్రికి తగ్గ  గొప్ప పండితులు .
          శరభయ్య గారికి ఆత్మీయుడు శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మ గారు .కృష్ణా జిల్లా
ప్రా ంతం వారే ,నూజివీడు లో వుండే వారు .ఈయనా విశ్వ నాద అంతే వాసి.ఈ  .ఇద్ద రికీ
కవితా వేశం ఎక్కువే. కలిసే పద్యాలు రాసే వారు ,పాడే వారు .ఇద్ద రు బ్లా క్ డైమండ్స్
.విశ్వనాధ దగ్గ ర చదివే వారు .చదవటం అంటే ,ఆయన తో కలిసి తిరగటమే .ఒక్క రోజూ
పుస్త కం ముట్టిన పాపాన పో లేదట .ఈ మాట శరభయ్య గారు చెప్పిందే.వీరిద్దరికీ గురువు
విశ్వ నాద చెప్పిన పద్యాలు వల్లే వేయటం తోనే ,కవిత్వం ,పాండిత్యం వచ్చేశాయి
.అభ్యాసం చేసి సాధించినవి కావు .''జీవితం లో ,ఇంకో వ్యాసంగానికి పనికి రాకుండా
విశ్వనాధ మహానుభావుడు ,మమ్మల్నందర్నీ ఇలా తయారు చేసి వదిలారు ''అని
ఆనందం గా చెప్పారు శరభయ్య గారు .వీరితో పాటు తుమ్మపూడి వారు ,పాటిబండ్ల మాద
వ శర్మ ,ధూళిపాల శ్రీ రామ మూర్తి ,పేరాల భారత శర్మ ,పొ ట్ల పల్లి సీతా రామ రావు
,మహంకాళి సుబ్బా రామయ్య ,గొర్తి జానకి రామ శర్మ ,జువ్వాది గౌతమేశ్వర రావు
వున్నారు .,కాటూరి వెంకటేశ్వర రావు గారు విశ్వ నాద ను ''మంత్రమయ వాణీ -
సత్యనారాయణా ''అని అత్యంత పవిత్ర భావం తో అన్నారు .ఆ మంత్ర మయ వాణే
తమల్నందర్నీ విశ్వ నాద దగ్గ రకు చేర్చింది అంటారు శరభయ్యాజీ .
           జమదగ్ని శర్మ బందరు లో వుంటూ ''చిలకా -గోరింక ''అనే మొదటి కధ రాశారు
.భారతి లో ఆయన కధలు వస్తు ండేవి నేనూచాలా సార్లు ఆయన్ని చూశాను .కాలేజి
లెక్చరర్ గా చాలా చోట్ల పని చేశారు .స్వగ్రా మం నూజివీడు .''మహో దయం ''అనే గేయ
సంపుటి 1957 లో వెలువరించారు .తన పద్యం లో శిల్పం లేదని ఆయన చెప్పు కొనే వారు
.అయితె ''గ్రా ంధిక శైలి లో కొబ్బరి నీళ్ళ వలె సాగే రచన ''అని మల్ల ంపల్లి వారు కితాబు
ఇచ్చారు .''జమదగ్ని అన్నయ్యకు శరభయ్య తమ్ముడు'' అని తమ  సాన్నిహిత్యాన్ని 
వివరించారు  శరభయ్య చాలా గొప్ప ఆత్మీయులు .జమదగ్ని ''దక్షిణ కైలాస గిరి ప్రదక్షిణ
''కావ్యం రాశారు . గారు .
         జమ దగ్ని   గొప్ప ఆతిదేయుడు అంటారు శరభయ్య గారు .విశ్వనాధ వీరిద్దరితో
సరదాగా ''జమదగ్ని గృహస్తు నీవు - సన్యాసివి ''అని ఆట పట్టించే వారట .వీరంతా
ఎప్పుడు నూజివీడు లోనే జమదగ్నికి ఆతిదేయులే .జమదగ్ని ప్రతి రోజూ తండ్రి గారి
సంధ్యావందనాన్ని ముందు చేసి ,తారు వాత తనసంధ్యా వందనం చేసే వారని మల్ల ం పల్లి
వారు చెప్పారు .ఇలా త్రికాలాల్లో నూ చేసే వారట .అంతటి నిష్టా  పరులు. జమదగ్ని .పేరు
ను సార్ధకంచేసుకున్న పుణ్య మూర్తి .''సాకారమైన గృహస్థ ధర్మం జమదగ్నిది .ఆయన
ఇంట్లో భోజనం చేయటం అంటే '',యజ్ఞ ం లో పురోడాశనం సేవించటమే 'అంటారు . దానికి
అత్యంత పవిత్రతను కల్పిస్తూ .అన్న జమదగ్ని,తమ్ముడు శరభయ్య గారి మీద  ఒక
మాంచి పద్యం రాశారు 

       ''ఆత్మ రతు  డయి   ,నిశ్చలధ్యాన  యోగ మౌని --నీ  ఎద లోన గాపున్న  శివుని  
        దలచి ,యోడలెల్ల పులకలై ,జలద రింప ''అని శరభయ్య గారి లోని పరమ శివ
లక్షణాన్ని దర్శించిన మహా భావుక కవి జమ దగ్ని ...స్నేహం అంటే అదీ .

          తాను రాసిన పుస్త కానికి ''సహ్రు దయాభి శరణం 'అని పేరు పెట్ట టం లోనే శరభయ్య
గారి లోచూపు వుంది . .సహృదయులైన వారి వైపు తిరగటం ,అంటే వారి ఆకర్షణకు
లోనవటం ..కొన్ని మొక్కలు సూర్యుడు ఏ వైపుంటే ఆవైపుకు తిరుగుతాయి .మొక్కల
భాష లో దీన్ని ''సూర్యాభి శరణం ''అంటారు .ముఖ్యం గాపొ ద్దు  తిరుగుడు పువ్వు దీనికి
ఉదాహరణ సంస్కార వంతులైన సహృదయుల వైపుకు చేరటం సంస్కార లక్షణం .ఆ
సల్ల క్షణం పూర్తి గా నిండి వున్న వారు బ్రహ్మశ్రీ మల్ల ం పల్లి శరభేశ్వర   శర్మ గారు .

       ఈ విషయాలన్నీ నేను 19 -03 -2002 లో ఉయ్యూరు లో ''సాహితీ మండలి


''సమావేశం లో ఉపన్యాసం గా విని పించాను .దీన్ని శ్రీ మల్ల మపల్లి వారికి అంకితమిస్తూ
,ధూర్జటి రాసిన ''కాళ హస్తీశ్వర శతకం ''లో,మకుటం అయిన'' శ్రీ కాళ హస్తీశ్వరా '' అనే
దానికి బదులు'' శ్రీ మల్ల ంపల్లీశ్వరా ''అని మార్చి నా సహ్రు దయాభిసరణం తెలియ జేసు
కొంటు,సెలవు తీసు కొంటున్నాను  .

        ''జలకంబుల్ ,రసముల్ ,ప్రసూనములు ,వాచా బంధముల్ ,వాద్యముల్ 


         కల శబ్ద ధ్వను ,లంచిత ,మలంకారంబు దీప్తు ల్ ,మెరుం 
         గులు నైవేద్యము ,మాధురీ మహిమ గా ,గొల్తు న్ నినున్ ,భక్తి రం 
         జిల ,దివ్యార్చన గూర్చి ,నేర్చిన క్రియన్ శ్రీ మల్ల ంపల్లీశ్వరా ''.
 ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం

                                 మూర్తిమత్వం

‘’ నీతల యూపు ,నీనడక ,నీ నుడికారము ,ఠీవి,యే మహీ నేతకు గల్గు ?తెల్గు నం
గదగల్గె నేటి విఖ్యాతి

 కవీన్ద్రు లన్ మలచి నట్టి కవీశ్వర సాహితీ పరంజ్యోతివి నీవు పింగళి మహో దయ విశ్వ కళా
జగద్గు రూ ‘’

 అని శ్రీ నండూరి రామ కృష్ణ మాచార్యుల వారు వర్ణించిన మూర్తి మనకు కళ్ళెదుట దర్శన
మిస్తే శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు –

‘’ఎగ దువ్వగా వంగక ఎగయు పట్టు తురాయి వలే నిల్చు తెలి కేశముల బెడంగు

నిడుడైన నొసటి పై నిలువుగా దిద్ది తీర్చిన యెర్ర చాదు వాసనల సౌరు

మడత పెట్టిన బెట్టు మాయని ,నును పట్టు బంగారు పొ డవు జుబ్బా పసందు

చలువ చేసిన సన్న తెలినూలు పొ ందూరు మడుగు దో వతి ,పింజె మడుగుల తీరు

నయనముల తాలుచు సులోచానముల మెరపు –కంఠమున వ్రేలు గ్రైవేయకమ్ము

వేదికను నిల్చి నటి యించు విగ్రహమ్ము –గురులకు గురుండో మారు శ్రీ వరుడో యనగా ‘’’

అంటూ ఆయన కట్టూ బొ ట్టూ ,వస్త ధ


్ర ారణ లను వివరించారు మాటల్లో గాంభీర్యం చూపులో
గాంభీర్యం ,ముఖ భంగిమల్లో గాంభీర్యం ,నడక లో గాంభీర్యం తో రాజ ఠీవి ఉండేవి అందుకే
ఆయన తో చాలా మంది చనువుగా ఉండటానికి జంకే వారు .
                     చిట్టూ ర్పు లో జీవితం  

లక్ష్మీ కాంతం గారి తండ్రి పింగళి వెంకట నరసయ్య గారు కృష్ణా జిల్లా చల్ల పల్లి ఎస్టేట్ లో
చిన్న ఉద్యోగి గా ఉండేవారు చిట్టూ ర్పు లో కాపురం కొద్దిగా పొ లం వ్యవసాయం ఉండేవి
ఊరిలో మంచి పలుకుబడి గల వ్యక్తీ .బందరు దగ్గ ర అర్త మూరు లో మోచర్ల
మృత్యుంజయుడు గారి చెల్లెలును వివాహమాడారు .లక్ష్మీ కాంతం గారు ఈ
తాలిదంద్రు లకుమాతామహుల ఇంట్లో 10-1-1994 లో అర్త మూరు లో జన్మించారు
.చిట్టూ ర్పు లో పెరిగారు .తండ్రిగారు  అక్షరాభ్యాసం చేశారు .వీఎది బడిలో చదువుకొన్నారు
.తాటాకుల పుస్త కం కుట్టి ,దాని మీద గంటం తో సమతీ శతకం లోని ఒక పద్యాన్ని
గురువు గారు రాసి ఇచ్చి మూడు సార్లు అని పించి మర్నాడు ఒప్ప జెప్పుకోనేవారు
.ఈయనకు ఆనేదికాడు రోజుకు పది పద్యాలైనా కావాలన్నంత ఆకలి .కాని గరువు మరీ
బతిమిలాడితే రెండు పద్యాలు రాసేవారంతే .రెండు నెలలో సుమతీ శతకం పూర్తీ చేశారు
.ఒక్క ఏడాదిలో ఎనిమిది శతకాలు బట్టీ పట్టేశారు .ఆ రోజుల్లో పద్యానికి అర్ధం చెప్పేవారు
కాదు .పిల్లలు అడిగే వారూ కాదు .అప్పుడు చదువు అంటే భాష రావతామే స్వచ్చంగా
,స్ఫుటం గా ఉచ్చరించటం మాట్లా డినా చదివినా ఎలా పలకాలే బాగా తెలిసేది .ఒరవడి
అంటే కాపీ రాయించేవారు దానితో దస్తూ రి బాగా కుదిరేది నోటి లెక్కలు ,వడ్డీ లెక్కలు
నేర్పేవారు బాల రామాయణం వల్లే వేయించేవారు .దస్తా వేజుల మతలబు ,భూమికోలతలు
,పంచాంగం చూసి మంచి చెప్పతంలగ్నాలు పెట్టటం కూడా వీధి బడిలో నేర్పేవారు
.భజనలు కూచి పూడి నాటకాలు ఊరిలో జరుగుతూ ఉంటె వెళ్లి శ్రద్ధగా వినే వారు చూసే
వారు నాటకం పూర్తీ అయ్యేసరికి తెల్లా రేది .అందులోని పాటలన్నీ నోటికి వచ్చేసేవి .ఒక
వేల పాత మర్చి పో తే స్వంత మాటలతో పూరించి పాడుకొంటూ ,తోటి వారితో
పాడించేవారు లక్ష్మీ కాంతం తిరునాళ్ళ లో పుస్త కాలు కొని చదివే వారు .పదమూడవ
ఏటికే వందలాది పద్యాలు నోటికి వచ్చేశాయి కనీసం వంద పాటలూ వచ్చాయి ఈ
విషయాలన్నీ లక్ష్మీ కాంతం గారే తమ రేడియో ప్రసంగం లో తెలియ జేశారు .అయిదవ
తరగతి వరకు చిట్టూ ర్పు లోనే చదువుకొన్నారు

                                      పై చదువు


   ఆరు ఏడు క్లా సులు గుంటూరు జిల్లా రేపల్లె లో చదివారు. బందరుకి చేరి ఐదో ఫారం లో
చేరారు అప్పుడే తండ్రి గారి మరణం సంభవించింది గురువు గారు చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి
గారు ఈ కుర్రా డిని చిట్టూ ర్పు వెళ్ళమని చెప్పి రావటానికి కొంత కాలం పడుతుంది కనుక
‘’తెలుగు మహా భారతం’’ బాగా చదువుకొని రమ్మని పంపారు తండ్రి నరసయ్య గారు
పెత్తందారు .ఊళ్ళో వాళ్ళు ఆయన దగ్గ రే డబ్బులు దాచుకొనేవారు వాటిని వడ్డీకి తిప్పి
వాళ్ల కు అంద జేసే వారు .తండ్రి మరణం తో డబ్బులు ఇచ్చిన వారు డబ్బుకోసం వత్తి డి
తెచ్చారు . ఉన్న ఆస్తి అంతా అమ్మేసి బాకీలు తీర్చింది తల్లి .ఆవిడకు కాని మిగిలిన వారికి
కాని డబ్బు విషయాలేమీ తెలీదు సంతానానానికి ఏమీ మిగలలేదు అప్పుడే ఆ ఊరి
మునసబు గారి అమ్మాయి తనకు మహా భారతం పురాణం గా చెప్పేవారేవరున్నారని
వాకబు చేసింది లక్ష్మీ కాంతం గారే చెప్పగలరని అందరు చెప్పగా వచ్చి అడిగితే వారింటికి
వెళ్లి భారతాన్ని చక్కగా విడమర్చి రెండు నెలల్లో పూర్తీ చేసి  ఆవిడతో బాటు విన్న
వార్సందరికి సంతృప్తి కలిగించారు .ఇలా గురువు గారి మాట నిల బెట్టా రు .అదే భారత
ప్రవచనానికి నాంది అయింది .భారతాన్ని క్షున్నం గా పరిశీలించే ప్రయత్నానికి ఇక్కడే
అంకురార్పణ జరిగింది .లక్ష్మీ కాంతం గారింనగారు నరసయ్య ,తమ్ముడు వీరయ్య ,సో దరి
సుందరమ్మ .ఇక చిట్టూ ర్పు లో ఉండలేక తల్లి పిల్లలతో పుట్టిల్లు అర్త మూరు చేరింది తండ్రి
మరణం ,వ్యవహారాలూ తో ఒక ఏడాది చదువు ఆగిపో యింది మళ్ళీ బందరు చేరి
తినటానికి ఏమీ లేక వేరుసెనగ పప్పులు తిని మున్సిపల్ కుళాయి నీరు తాగి గడిపేవారు
కాంతం గారు .

                   సాహిత్యవిశేషాలు

  1960 లో ఆగ్రా లో అఖిల భారత బెంగాలీ సభలు జరిగితే ప్రత్యెక అతిధిగా వెళ్లి మహా
భారతం విశిష్ట త మీద గంట సేపు అనర్గ ళం గా ఆంగ్ల ం లో ప్రసంగించి అందరిని ఆశ్చర్య
చకితుల్ని చేశారు .అక్కడి వాళ్ళు ‘’మీ ఆంద్ర దేశం లో చైతన్య ప్రభువు ప్రభావం లేదటగా
కృష్ణ భక్తీ మీకు తెలియదట గా ?’’అని అడిగత
ి ే లక్ష్మీ కాంతం గారు ‘’మీ చైతన్యుడి కంటే
ముందే మా మధుర కవి పో తన్న భాగ వతాన్ని రాశాడు. కృష్ణ భక్తిని ఇంటింటా
పాదుకోల్పాడు ఆయన పద్యాలు రాని తెలుగు లోగిలి లేదు ‘’అని చక్కని సమాధానం
చెప్పి వాళ్ళ కళ్ళు తెరప
ి ించారు .

    ఆంద్ర ప్రభ వార పత్రికలో శ్రీ తిరుమల రామ చంద్ర ‘’మరపు రాని మనీషులు ‘’శీర్షిక తో
తెలుగు ప్రముఖులను గురించి రాస్తు న్నారు .ఆయన ఈయన ఇంటర్వ్యు కోసం వస్తే
‘’నాకు మీ ప్రచారం అక్కర్లేదు నా పనేదో నేను చేసుకు పో తున్నా ‘’అని నిష్కర్షగా చెప్పారు
.ఆయన వీరిపై వ్యాసం రాసి అందులో ‘’పింగళి వారికి ప్రచార సాధనం వారి శిష్యులే
.నూటికి నూరు పైసలా ఆయన ఆచార్యులు .నిజమైన ఉపాధ్యాయులు ‘’అని
ముక్తా యింపు  ఇచ్చాడు .

  కేంద్ర సాహిత్య ఎకాడమి కి ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ సభ్యులైనారు దాని అధ్యక్షుడు నెహ్రు
.ఒక మంచి పుస్త కానికి పురస్కారం ఇవ్వాలని కౌన్సిల్ మీటింగ్ లో పింగళి వారు సూచిస్తే
నెహ్రు అది అనువాద పుస్త కం కదా అంటే అనువాదం చేసిన తీరు వర్ణించి నెహ్రూ ను
ఒప్పించి పురస్కారాన్ని అందించారు .అప్పటి నుండే తెలుగులో అనువాదమైన వాటికి
పురస్కారాలివ్వటం ప్రా రంభ మైంది ఇది పింగళి వారి చలవే .

ఇరవై అయిదేళ్ళు యూని వర్సిటి స్థా యిలో ‘’ఆంద్ర సాహిత్య చరిత్ర ‘’బో ధించిన అనుభవం
పింగళి వారిది ఆయన రాసిన ‘’సాహిత్య శిల్ప సమీక్ష ‘’వంటి పుస్త కం న భూతో గా నిలిచి
ఆయన ప్రతిభకు గీటు రాయి అయింది దీనికి ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డు
వచ్చింది .కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు రాకుండా ఒక మంత్రి అడ్డు పడ్డా రని వారి
కుమారుడు సుందరం గారు రాశారు సాహిత్య శిల్ప సమీక్ష లో పరమ ప్రా మాణిక మైన
పారిభాషిక పదాల సృష్టి చేశారు లక్ష్మీ కాంతం గారు ‘’aesthetic art ‘’కు లలిత కళలు అనే
చక్కని మాటను వాడారు ‘’.climax’’పదానికి శిఖరారోహణం అన్నారు

 కాటూరి వెంకటేశ్వరరావు గారితో కలిసి జంట కవిత్వం చెప్పారు .తొలకరి సౌందర నందం
రాశారు .కాటూరి వారు మరణిస్తే ‘’నాకు మిత్రు ల కంటే శత్రు వుఎ ఎక్కువ .ఉన్న ఒక్క
మిత్రు డూ వెళ్లి పో యాడు ‘’అని బాధ పడ్డా రు .గురువు వెంకట శాస్త్రి గారిని కాటూరి వారిని
స్తు తిస్తూ పింగళి వార్ చెప్పిన పద్యం చిరస్మరణీయం .
‘’ప్రేణత
ి సద్రసజ్నుడు పింగళి కాంతుని కావ్య శిల్ప ని –ర్మాణ దురీణ బుద్ధి గరిమంబున
కిర్వురే సాక్షులిమ్మహిన్

 వాణికి వాణి యైన గురు వర్యుడు చెల్పిల వేంకటేశుడున్ ,-ప్రా ణము ప్రా ణమైన
గుణరమ్యుడు  కాటురి వేంకటేశుడున్ ‘’   తెలుగు ఎకాడేమిలో పుస్త కాలు ఎలా ఉండాలి
అన్న దాని పై జరిగిన వాదో ప వాదాలలో పింగళి వారు ఒక రాజీ ఫార్ములా చెప్పి అందరిని
సంతృప్తి పరచారు ‘’మాత్రు భాషా గ్రంధాలలో సరళ గ్రా ంధికం ద్వితీయ భాషా గ్రంధాలలోశిష్ట
వ్యావాహారికం  ఉండాలి ‘’అన్నది వారి గొప్ప సూచన. సంక్స్క్రుత వ్యాకరణాన్ని పింగళి
వారు ‘’ఒక కావ్యం చెప్పినట్లు చెప్పి మనో రంజనం కల్గిస్తా రు ‘’‘’అని ముఖ్య శిష్యుడైన
ప్రసాద రాయ కులపతి కీర్తించారు .ఆయన చెప్పే ప్రతి వాక్యం ‘’ఒక కావ్య శిల్పమే’’నన్నారు
కులపతి ..ప్రసద
ి ్ధ స్సహితీ వేత్త శ్రీ తంగిరాల సుబ్బారావు గారు వీరికి శిష్యులే పి హెచ్ డి
పరీక్షలో ‘’నన్నే చోడుడు ‘’పై తంగిరాల రాసిన వ్యాసం ఏంతో  నచ్చి ‘’దీన్ని నా‘’దగ్గ ర
ఉంచుకొంటాను ‘’అన్న సంస్కార మూర్తి పింగళి . పద్దెనిమిదేళ్ళు ఆంద్ర విశ్వవిద్యాలయం
లో లెక్చరర్ గా రీడర్ గా పని చేసినా ప్రొ ఫెసర్ గా ప్రమోషన్ ఇవ్వనే లేదు .ఆ లోటు శ్రీ
వెంకటేశ్వర విశ్వ విద్యాలయం .తీర్చి ఆచార్య పదవినిచ్చి గౌరవించింది .

                      రేడియో స్టేషన్ అనుబంధం

విజయవాడ రేడియో స్టేషన్ లో ఏడున్నరఏళ్ళు   ప్రయోక్త గ పని చేశారు’’ ‘’.రేడియో స్టేషన్


ను ఒక యూని వర్సిటి గా మార్చారు పింగళి ‘’అన్నారు శ్రీ వాత్సవ .శంకరన్ అనే కొత్త
స్టేషన్ డైరెక్టర్ వచ్చి చేరినప్పుడు పాత ఆయన పింగళి ని పరిచయం చేస్తూ ‘’వీరు
సంస్కృతిక కార్య క్రమాలను నిర్వహిస్తు న్నారు ‘’అని చెబితే ‘’ వంకరన్  ‘’’’I am number
one enemy of sanskrtit ‘’అన్నాడు .వెంటనే పింగళి ‘’sanskrit loses nothing on that
account ‘’అని ఎదురు దెబ్బ కొట్టా రు విజయ వాడ నుంచి హైదరాబాద్ కు మారుస్తా మని
చెబితే ‘’నేను ఉద్యోగం నుంచి తప్పుకొంటాను ‘’అని కరాఖండీ గా చెబితే ఆ ప్రయత్నం
మానుకొన్నారు పై వాళ్ళు .రేడియో లో p.p.l.v.ప్రసాద్ అనే యువకవి అష్టా వధాని తో
రేడియో లో మొదటి అష్టా వధానాన్ని చేయించిన ఘనత  పింగళి ది ఈ ప్రసాద్ యే
తర్వాత ప్రసాద రాయ కులపతి అయ్యారు ఇప్పుడు కుర్తా లం పీఠాది పతి గా ఉన్నారు
.అప్పుడు విజయ వాడ హైదరాబాద్ లకు పింగళి వారే ప్రయోక్త ఆ తర్వాతదేవుల పల్లి
కృష్ణ శాస్త్రి హైదరాబాద్ కు జాషువా గారు మద్రా స్ కు ప్రయోక్త లయ్యారు

                              గురు శిష్య బంధం

  చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి ప్రధాన శిష్యుడు పింగాలి తన వెంటే ఎప్పుడూ తీసుకొని
వెళ్ళే వాత్సల్యం వారిది .శాస్త్రి గారిఉ మరణిస్తే అప్పటి దాకా ఆయన నిర్వహించిన ఆస్థా న
కవి పదవి ఖాళీ అయితే ఎవరిని నియమించాలన్న విషయం లో మంత్రి గోపాల రెడ్డి వీరి
దగ్గ రకు వచ్చి సలహా అడిగారు .అప్పుడు పింగళి ‘’మీ ఆస్థా న కవి పదవి మా గురువు
గారికి ఒక ‘’ఫుట్ స్టూ ల్ ‘’లాంటిది .నేనుద్దేశించిన వాజ్మయపు గద్దె అది కాదు ‘’అని చెప్పి
వేరేవారి పేరో సూచించారట .ఇంగ్లీష్ -తెలుగు నిఘంటువు ను నిర్మించిన ఘనత పింగళి
వారిది .అందులో ప్రయోగం అనువదించే పధ్ధ తి చూపి కొత్త మార్గ ం పట్టించారు .ఆంధ్రా
యూని వర్సిటి లో ఉద్యోగ విరమణ త్త ర్వాత ఇరవై ఏళ్ళు కవిత్వం జోలికే పో లేదు

1948 లో వెంకట శాస్త్రి గారిని ఆస్థా న కవిగా మద్రా స్ రాష్ట ్ర ప్రభుత్వం నియమిస్తే విజయ
వాడ లో గొప్ప సన్మాన సభ జరిపారు శిష్యులు .అప్పుడు కట్ట మంచి రామ లింగా రెడ్డి
మాట్లా డుతూ ‘’వెంకట శాస్త్రి గారు చేసన
ి సాహిత్య వ్యాసంగం అవధానాలు ఒక ఎత్తు
అయితే పింగళి లక్ష్మీ కాంతం  అనే శిష్యుడిని తయారు చేసి ఆంద్ర విశ్వ విద్యాలయానికి
సమర్పించటం ఒక ఎత్తు ‘’అని శ్లా ఘించారు  గురు శిష్యులిద్ద రికి గర్వకారణమైంది

   ‘’భూలోకం లో నువ్వు ఏమేమి పనులు చేశావో చెప్పు ?అని దేవుడు నన్ను ప్రశ్నస్టే
‘’కవిత్వం రాశా .నాటకాలలో రాజు పాత్రలు ధరించా అని తల ఎత్తు కొని చెబుతా .కొంత
కాలం ఉపాధ్యాయుడిగా పని చేశాను అని తల దించుకొని చెబుతా ‘’అన్నారట విశాఖ
పట్నం లో విశ్వ విద్యాలయం తన పదవీ విరమణ రోజున అందరూ ప్రశంశలు
కురిపిస్తు ంటేదీని భావమేమిటో తెలీక అందరూ బుర్రలు దిన్చుకోన్నారట .
 శిష్య వాత్సల్యం చూపిస్తూ గురువు పింగళి వారి క్లా సు లో కూర్చుని ఆంధ్రా వర్సిటి లో
పాఠంవిన్నారు .బయటికి వచ్చి ‘’నా పేరు నిల బెట్టా డు మా శిషుడు .నేను ఊహించిన
దాని కంటే ఎన్నో రెట్లు పెరిగాడు నా ఊహకు అంద నంత ఎదిగాడు ‘’అన్నారు గురువు
గారు ..భారత ఉప రాష్ట ్ర పతి సర్వేపల్లి రాదా కృష్ణ న్  1957.లో విజయ వాడ
వచ్చినప్పుడు పింగళి వారు కనపడక పొ తే వారెక్కడ అని నిర్వాహకులను నిలదీశారట
.ఆయనకు ఈయనతో ఇంట అను బంధం ఉందని తెలియని నిర్వాహకులు పింగళి వారిని
ఆహ్వానిన్చనే లేదట అందుకని పింగళి రాలేదు

         క్లా సులో పాఠాలు చెప్పా టానికి వెళ్లి నప్పుడు చెప్పులు క్లా స్ బయటే వదిలేసి ఒక
దేవాలయం లో ప్రవేశిస్తు న్న భావం తో లోపలి వెళ్లి చెప్పేవారు .చేతిలో పుస్తా కం కానీ
చిన్న కాగితం కాని ఉండేది కాదు. గంట సేపు గంట కొట్టినంత పకడ్బందీ గా ఆరోజు
విషయాన్నిసమయం లో పూర్తీ చేసి బయటికి వచ్చే వారు ఇది అందరికి ఆదర్శం
కావాల్సిన విషయం పింగళి వారు యూని వర్సిటి లో చూపించిన తయారు చేసిన పాఠ్య
ప్రణాళిక అనేక విశ్వ విద్యాలయాల్లో యాభై ఏళ్ళు అవిచ్చిన్నం గా చూపుడు వేలితో
శాసించి,కొనసాగింది అది ఆయనకు గొప్ప గర్వ కారణం .ఆయనకే కాదు మనకూ.ఆయన
శ్రీ వెంకటేశ్వర భక్తీ పై మాట్లా డుతూ ‘’చక్రా ంకితాలు లేని సహజ వైష్ణవులు లక్ష్మీ కాంతం
‘’అన్నారు ఆచార్య కోగంటి సీతా రామాచార్యులు .ఇంతకంటే కితాబు వేరొకటి ఉంటుందా
? .Johnstone ‘’ఇంగ్లీష్ పాఠాలు ఎలా చెప్పేవాడో అలాగే పింగళి తెలుగు పాఠాలు అంత
గొప్పగా ,సొ గసుగా చెప్పేవారు .కాటూరి వారిది శ్రీ వత్స గోత్రం ఇది ఎర్రన గోత్రమే .పింగళి
వారిది గౌతమ్ గోత్రం తిక్కన సూరన గారిదీ ఇదే గోత్రం

         దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య బందరు వచ్చి స్వాతంత్ర్యోద్యమం లో పని చేయాలని


యువకులను ప్రో త్సహిస్తు న్నారు .పింగళి వారు ఆయన వెంటే ఉన్నారు .కాని
స్పందించలేదు బందరు నుంచి వెళ్లి పో తు దుగ్గిరాల you have disappointed me ‘’‘’అని
బాధ తో వెళ్లా రట .పింగళి జనం జనవరి పది మరణం 10-1-1972 అంటే జనన మరణాలు
ఒకే తేది. దీనిపై శ్రీ మల్లె ల గురు మూర్తియా అనే శిష్యుడు –
‘’జనవరి పది జననంబా –జనవరి పది నాదే –దైవ సాయుజ్యంబా /ఘనమగు ణీ సా
ధర్మ్యము –జననము –మృతి యొక్క తన్న సత్యము చాతెన్ ‘’అని గొప్ప తత్వికామ్శాన్ని
జోడించారు .పింగళి వారి పదవీ విరమణ కూడా 1949 జనవరి పది ఏ అవటం విచిత్రం  

                     పింగళి –కాటూరి

   ఉయ్యూరు దగ్గ ర తోట్ల వల్లూ రు జమీన్ లో వేణు గోపాల స్వామి ఆలయం లో రాజా
బొ మ్మదేవర సత్య నారాయణ ప్రసాద్ కవి సమ్మేళనం ఏర్పాటు చేసే వారు .లక్ష్మీ కాంతం
గారికి ప్రత్యెక అవకాశమిచ్చే వారు ఆయన స్వీయకవితలను చదివింప జేసి ఆయన తోనే
ఇంగ్లీష్ లోకి తర్జు మా చేయించి ఆయనతో నే  చెప్పించేవారు భూరి సమ్మానం
అందించేవారు .ఇక్కడే మూడు సార్లు శాతావదానమూ చేశారు .పింగళి –కాటూరిజంట
ముదునూరు లో శతావధానం చేశారు

                                నాటకాను భవం

1911 లో గుంటూరు లో ‘’నరకాసుర వధ ‘’నాటకం లో కృష్ణ పాత్ర పో టీలు జరిగాయి


అందులో పింగళి ‘’మణి భద్రు డు ‘’పాత్ర ధరిస్తే అందరూ ఈయనకే ప్రైజ్ ఇవ్వాలని పట్టు
బట్టా రట .అంత గొప్పగా చిన్న నాటే నటించారు .పెద పులి వర్రు లో వీరి అన్నయ్య
నరసయ్య గారు నాటక కంపెని పెట్టి తమ్ముడిని ఆహ్వానిస్తే వెళ్లి ఆడారు నరసయ్య
గయుడు వీరు అర్జు నుడు .నరకాసుర వధ లో కృష్ణు డు తమ్ముడు అన్న నరకుడు గా
చేశారు .తూ గో జి.లో పసర్ల పూడి నాటక కంపెని నరసయ్య ను ఆహ్వానిస్తే తమ్ముడి తో
వెళ్లి నాటకాలాడి మంచి పేరు తెచ్చుకొన్నారు అన్న రాజు ,తమ్ముడు సారంగ ధర,
రామ్భాయి చిత్రా న్గి గా వేశారు పాదుకా పట్టా భిషేకం లో లక్ష్మీ కాంతం భరతుడు వేశారు
బందరు రాయల్ కంపెనిలోధర్మ రాజు గా అన్న భీముడు గా వేశారు మున్జు లూరి కృష్ణా
రావు కృష్ణు డు వేశాడు. పింగళి వారు –ఉద్యోగ విజయాలలో ధర్మ రాజు గా వేస్తె నటనను
మల్లా ది రామ కృష్ణ శాస్త్రి గారి మామ గారు పురాణం సూరి శాస్త్రి గారు మెచ్చి తన పుస్త కం
‘’నాట్యాంబుజం‘’లో రాశారు పద్యం తో రాగం ఆపెయ్యటం పింగళి ప్రత్యేకత .దేవా గాంధారి
రాగం అమితం గా ఇష్ట ం .కేదార గౌళ కానడ రాగాలు కూడా బాగా అభిమానించేవారు ధర్మ
రాజు శాంతం కోపం ఉద్రేగం ఉద్వేగం అన్నీ ణ భూతో నటించేవారు లక్ష్మీ కాంతం ప్రేక్షకుల
చేత కంట తడి పెట్టించేవారు

  పింగళి వారి నాటక రంగ ప్రవేశం యాదృచ్చికం గా జరిగింది గురువు గారితో ఒక ఊళ్ళో
పాండవ ఉద్యోగ విజయ నాటక ప్రదర్శనకు వెళ్ళారు అనుకోకుండా ధర్మ రాజు పాత్ర దారికి
జబ్బు చేసి నటించలేకపో యాడు గురువు శిష్యుడిని వేషం కట్ట మన్నారు .అంతే రంగం
లోకి దూకారు అద్భుతం గా నటించి మెప్పించారు ఇలా అరంగేటం్ర కాదు తెరంగేటం్ర చేశారు
.కంతా భరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లోరాజ నరసింహుడు ,ప్రతాప
రుద్రీయం లో విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస
మంత్రి ,మృచ్చకటికం లో చారుదత్తు డు వేషాలను గొప్పగా నటించి రక్తి కట్టించారు రాజ
సింహ పాత్ర్సకు బంగారు పథకం పొ ందారు కవిత్వం లోనే కాక నాటకం లోను తరిఫీదు
నిచ్చే వారు గురువు వెంకట శాస్త్రి ఆయన రాసిన నాటకాలే ఎక్కువ .ఆయన శిష్యులు
వేషం వేస్తు న్నారంటే నటులకు గౌరవం పెరిగింది నాటక కళకు, నటులకు గౌరవం తెచ్చారు
శాస్త్రి గారు

                     పింగళి ప్రత్యేకత

  ‘’పింగళి అనుకరిస్తూ వెంట తిరిగే వాడిని ‘’అన్నాడు విశ్వనాధ .ఆంధ్రా యూని వర్సిటి 
సెనట్
ే సభ్యులు గా చాలా కాలం ఉన్నారు .1947 లో మళ్ళీ పో టీ చేసి ఒడి పో యారు.
వేయి పడగలు నారాయణ రావు నవలలకు దేనికి మొదటి బహుమతి ఇవ్వాలి అని
యూని వర్సిటి లో వివాదం వస్తే పింగళి వారితో సహా నారాయణ రావు కే మొగ్గా రు .కాని
రాజా విక్రం దేవ వర్మ వేయి పడగలు కు మొగ్గా రు .చివరికి రాజా వారి ఆర్ధిక సాయం
ఇద్ద రికి పంచారు .

‘’ నాగురించి ఎవరూ ఏమీ రాయక్కర  నేనే రాసుకొంటాను’’అని చెప్పి ఆత్మ కధను ‘’ఆత్మ
లహరి ‘’గా రాసుకొన్న గడసరి పింగళి .తరతరాలుఆ వీరితో బాటు వీరి వంశం
సూర్యోపాసకులే
‘’విశ్వనాధ కు అన్న వంటి వాడిని .ఈ మధ్య రైలు లో బందరు దాకా ఇద్ద రం కలిసే
ప్రయాణం చేశాం దూరమైన హృదయాలు దగ్గ రయ్యాయి .ఇద్ద రం తాటి తేగలు కొనుక్కుని
తిన్న విషయం గుర్తు కు తెచ్చుకోన్నాం ‘’అన్నారు పింగళి విశ్వనాధ షష్ట పూర్తీ
సన్మానసభలో .దీనికి సమాధానం గా విశ్వనాధ ‘’కవిత్వపు ముఖ్య గుణాలన్నీ పింగళి
,రాయప్రో లు ల నుండే నేర్చాను .ఆ తర్వాత ‘’నేనే వాళ్ళ కంటే గొప్ప వాణ్ని
అనుకోన్నానను కోండి’’ బందర్లో అందరితో బాటు నేను ఆయన్నే అనుకరించాను ‘’అని
గర్వం గా ధీమాగా చెప్పాడు విశ్వనాధ పింగళి కంటే ఏడాది రెండు నెలలు చిన్న వాడు .
‘’’’భావంబున కోరుదు –భవ్యా వేశుడనైన-సమయ మందున –నాయీ జీవుడు నిర్జర
తటినీ ప్లా వితుడ నయి –భాను మండలము చొరబారన్ ‘’అని తన కవితా వేష లక్షణాన్ని
,తన జీవిత లక్ష్యాన్ని చాటుకొని తానూ ఆరాధించే ఆ సూర్య మండలం లోకి చేరాలనే కోరిక
ను చెప్పుకొన్నారు అంటే దుర్నిరీక్షుడు గా వెలిగి పో యారు పింగళి లక్ష్మీ కాంతం గారు .

ఇందులోని విషయాలను నిన్న చిట్టూ ర్పు లో జరిగన


ి లక్ష్మీ కాంతం గారి సభలో చెప్పాలని
రాసుకోన్నవి .కాని అవకాశం లేక ఈ వ్యాస రూపం గా రాసి అందరికి తెలియ జేస్తు న్నాను

 పింగళి లక్ష్మీ కాంతం

రంగస్థ ల నటనా కౌశలం -1

              ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో గొప్ప తెలుగు
అధ్యాపకులు అని రీడర్ అని ఆయన క్లా సుల్లో చెప్పిన నోట్స్ ను వేలాది కాపీలు
విద్యార్ధు లు చదివి ఉత్తీ ర్నులయ్యారని వెంకట శాస్త్రి గారి ప్రధాన శిష్యుల్ని గురువు గారితో
కలిసి ఎన్నో అవధానాలు చేశారని ,ఆయన కాటూరి వెంకటేశ్వర రావు గారితో జంట
కవిత్వం చెప్పి ''సౌందర నందం ''అనే సుందర కావ్యాన్ని రచించారని ,తొలకరి ని ని కూడా
ఇద్ద రు కలిసే రాశారని ,తిరుమల తితిరుపతి దేవస్తా నం వారి విశ్వవిద్యాలయం లో వారు
ప్రొ ఫెసర్ గా పని చేశారని,స్వయం గా సాహిత్య శిల్ప సమీక్ష రాశారని అలానే
కుమారవ్యాకరణం విద్యార్దు లకోసం రాశారని  అందరికి తెలుసు .కాని తిరుపతి యూని
వర్సిటీలో ''దీన్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ''పొ ందిన తోలి తెలుగు ప్రొ ఫెసర్ పింగళి వారే
నని,,తెలుగు వాజ్మయ చరిత్ర అసమగ్రం గా రాశారని దాన్ని ఆ తర్వాతఅకాడెమి పూర్తీ
చేసి ప్రచురించింది అని  అతి కొద్ది మందికే తెలుసు .పింగళి వారు ఎంతో అద్వితీయ నాటక
రంగ నటులని కొన్ని పాత్రలను వారు న భూతో గా నటించారు అన్న సంగతి ఎక్కువ
మందికి తెలియక పో వచ్చు ..పింగళి వారి రంగస్త ల నటనా కౌశలాన్ని గురించి వివరం గా
తెలియ జేయటమే ఈ వ్యాసం  లో నా ఉద్దేశ్యం . 

       సుమారుగా 1912 లో గుంటూరు లో ''నరకాసుర వధ ''నాటకం శ్రీ కృష్ణ పాత్ర కోసం


పో టీలు జరిగాయి అందులో పింగళి వారు ''బలభద్రు డు ''పాత్ర ధరించారు .బుర్రా
రాఘవాచార్యులు కృష్ణ పాత్రకు ముఖ్య పో టీ దారు .న్యాయ నిర్ణేతలు హరి ప్రసాద రావు
,బలిజే పల్లి లక్ష్మీ కాంతం గార్లు .అందరు పింగళి వారి నటనే సూపర్బ్ అని మెచ్చారు
.ఆయనకే బంగారు పతాకాన్ని ఇవ్వాలని ఏకగ్రీవం గా నిర్ణయించారు .కాని జరిగింది కృష్ణ
పాత్రకు పో టీ కనుక బుర్రా వారికి బంగారు పతకం అంద జేశారు .చిన్నతనం లోనేఅంటే
పది హేనువ  ఏటనే  హేమా హేమీల చేత ప్రసంశ లందు కొన్న వార య్యారు  పింగళి
వారు 
             పింగళి  వారి అన్నగారు నరసయ్య గారు గుంటూరుజిల్లా పేద పులి వర్రు
గ్రా మం లో ఒక నాటక కంపెనీ స్తా పించి తమ్ముడిని అందులో చేర్పించారు .తమ్ముడు
అర్జు నుడుగా ,అన్న గారు గయుడుగా ''గయో పాఖ్యానం ''లో నటించే వారు .నరకాసుర్ర
వధ లో కృష్ణు డు లక్ష్మీ కాంతం గారైతే నరకాసురుడు నరసయ్య గారు .నర్సయ్య గారు
పులి వర్రు వదిలేశారు తూ గో జి.లోని పసర్ల పూడి లో ఒక ఔత్సాహికులు నాటక కంపెని
స్తా పించి నరసయ్యగారిని ఆహ్వానిస్తే తమ్ముడితో సహా వెళ్ళారు తమ తో బాటు రాం భాయ్
అనే నటిని కూడా తీసుకొని వెళ్లి ఆ కంపెనీ లో చేర్పించారు .సారంగధర నాటకం లో
రామ్భాయి చిత్రా ంగి నరసయ్య గారు రాజ రాజు ,లక్ష్మీ కాంతం గారు సారంగధరుడు గా
వేశారు .ఆ కంపెనీకి వీరి వల్ల   పేరొచ్చింది .కాంతం గారు కృష్ణు డు అర్జు నుడు ,భరతుడు
వేషాలూ ధరించి మెప్పు పొ ందారు .బిబ్బిలి నాటకం లో బుస్సీ రంగారావు ,కంతా భరణం
లో కృష్ణా రావు   ,చిత్ర నలీయం లో బాహుకుడు గా కాంతం గారు వివిధ వేషాలు ధరించి
తన నటనా కౌశలాన్ని చాటి చెప్పారు . 
          బందరు లో రాయల్ దియేటర్ అనే నాటకసంస్థ  ఏర్పడింది .దీనికి చెళ్ళపిళ్ళ
వారుగౌరవాధ్యక్షులు . గౌరవాధ్యక్షులు . కాంతం గారు ధర్మ రాజు ,అన్న నరసయ్య గారు
భీముడు ,ముంజులూరు కృష్ణ రావు గారు కృష్ణు డు తిరుపతికవుల ''పాండవ ఉద్యోగ
విజయాలు ''నాటకం లో గురువు గారి ఆధ్వర్యం లో నటించి పేరొందారు .ఇదులో కాంతం
గారి ధర్మ రాజు పాత్ర చేయటానికి పింగళి వారు ఎంతో విమర్శనా ద్రు ష్టి తో స్ట డీ చేశారు
..మల్లా ది రామ కృష్ణ శాస్త్రి గారి మామ గారు పురాణం సూరి శాస్త్రి గారు తమ
''నాట్యాంబుజం   ''అనే పుస్త కం లో ''పింగళి వారి ధర్మ రాజు పాత్ర వైదిక ధర్మ రాజు కాదు
.పక్కా నియోగి ధర్మజుడు ''అని విమర్శించారు .ధర్మ రాజు మెత్తని పులి అని మనందరికీ
తెలిసిన విషయమే .''''పేరు ధర్మ రాజు పెను వేప విత్త ండ్రు ''అని చిలక మర్తి  వారు రాసిన
పద్యం అందరి హృదయాల్లో నిలిచి పో యింది .ఇవన్నీ జీర్ణించుకొని కొత్త ఒరవడిని
సృష్టించారు ధర్మ రాజు పాత్ర ధారణా లో పింగళి వారు .పింగళి వారి పద్యం చదివే తీరు  
చెళ్ళపిళ్ళవారి ఫక్కీ లో సాగేది .ఆ రోజుల్లో బందరు లో వెంకట శాస్త్రి గారు, శిష్యుడు లక్ష్మీ
కాంతం గారు ఇద్ద రే పద్యాలను పదాలను చక్కగా విరిచి ,అర్ధం అందరికి తెలిసేలా పాడి
ప్రేక్షకుల మెప్పు పొ ందే వారు వాచికాభి నయం లో వీరు సాధించిన ఘనత ఇదే .పద్యం తో
రాగాన్ని ఆపెయ్యటం కాంతం గారి ప్రత్యేకత 
.-
పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థ ల  నటనా కౌశలం -2

     పింగళి వారికి''దేవ గాంధారి ''రాగం అంటే చాలా ఇష్ట ం .. మోహన ,కేదార గౌళ ,గౌరీ
,కళ్యాణ రాగాలన్నా ఆయనకు అమిత మోజు ఆ కం ఠానికి మాత్రం దేవగాంధారి బాగా
నప్పింది  పాండవ విజయం నాటకం లో అభిమన్యు వధ ఘట్ట ం లో అంతా కరుణ రాసం
విస్త రించి ఉంటుంది అర్జు నుడు కర్ణు డిని చంపకుండా వచ్చినప్పుడు సంభాషణలు రస
వత్త రం గా ఉంటాయి. ఆ సీన్ లో పింగళి వారు అద్భుత నటన ప్రదర్శించి సెహబాస్ అని
పించుకొన్నారు తిరు వెంగళా చార్యులు అనే గొప్ప నటుడు ..''కరండక వేషం ''వేసే వారు
.లక్ష్మీ కాంతం గారు ఈ ఘట్ట ం లో  చూపిన విషాదం అందరిని కళ్ళ నీరు పెట్టించేవి ..
                 ద్రో ణ వధ లో కృష్ణా ర్జు నులు ధర్మ రాజు ను అబద్ధ ం చెప్ప మని బల వంత
పెడతారు .''వొడ బడడీ ప్రు దాగ్ర తనయుండు అనృతమ్మువచింప ''అంటూ కోపం లో
ధర్మజుడు లేచి పో తాడు అంతకు ముందు  విషాదం  చూపిన  చూపిన పింగళి వారు
విషాదం వదిలి కాల రుద్రు నిగా మారి నిష్క్రమిస్తా రు మళ్ళీ వచ్చి .''అశ్వత్థా మ హత
కుంజరః ''అని  అయినా అనమని పట్టు బడతాడు కృష్ణు డు ససేమిరా అననంటాడు నేను
అబద్ధ మాడాను నేనేక్కడికైనా వెళ్లి పో తాను అంటదు ధర్మ  రాజు ఈ సందర్భం లో . ధర్మ
రాజు
''      ''ఏను అసమర్దు దన్ ధరణి ఎలాగా జాల తపో నిరూఢికై -కానన సీమకుం జనియెద
కర్ణు ని ద్రు న్తు వో ,కర్ణు ని చేతనే
        ప్రా ణము కోలు పో యేదవో,భండన భూమి పరిత్యజించుడువో -పూనిన మానమున్
విడిచి పో యి సుయోధను నాశ్ర యింతువో ''అని తిరుపతికవుల పద్యం పాడేటప్పుడు
కూడా ప్రేక్షకులు కంట తడి పెట్టె వారు చివరికి తమ్ముడు అర్జు నుని లెవ దీసి మన్నింపు
మని కన్నీటితో కౌగ లించుకోవటం తో ఆ రంగం లో కాంతం గారి నటనా కౌశలం పతాక
స్తా యి నందు కొంటుంది ఇంతటి మహా నటుడు ఆంద్ర దేశానికి లభించి నందుకు బందరు
పౌరుల ఆనందం వర్ణనా తీతం. ధర్మ రాజు పాత్ర వారికి అజరామర కీర్తి సాధించి
పెట్టింది  ఆయన్ను అపర ధర్మ రాజు గా భావిం చే వారు. నట జీవితం లోనే కాదు నిజ
జీవితం లోను అబద్ధ ం ఆడని అపర సత్య సంధులు పింగళి వారు .
''చతురంబో ది పరీత మైన  ధరణీ చక్రంబు ''అనే పద్యం ,''చచ్చిరి సో దరుల్ సుతులు
''పద్యం పాడినా రస ప్లా వితమయ్యే వారు రసిక లోక జనం         ధర్మజ పాత్ర పింగళి
వారు వెయ్యటం ఎలా జరిగిందో తెలియ జేసే సంఘటన ఒకటి ఉంది చెళ్ళ పిళ్ళ వారి
ఆధ్వర్యం లో ఒక ఊళ్ళో పాండవ ఉద్యోగ విజయం నాటకం జరుగుతోంది. ధర్మ రాజు పాత్ర
దారికి జబ్బు చేసి రాలేదు .శాస్త్రి గారు ఆ పాత్రను తనతో బాటు వచ్చిన పింగళి వారిని
వెయ్యమని ప్రో త్స హించారు .వెంటనే సంకోచించకుండా వెయ్యటం అందరి మెప్పు
పొ ందటం జరిగి పో యింది .అప్పటి నుంచి ధర్మ రాజు పాత్ర వేస్తు న్నారు  .
       ఒక సారి రాజ మండ్రి లో ఈ నాటకాన్ని వేస్తు న్నారు ,నాటకం మధ్యలో వడ్డా ది
సుబ్బా రాయ కవి (వసు రాయ కవి )లేచి నిల్చుని ''ఎవరు నాయనా నువ్వు "?అపర
ధర్మ రాజు లాగా ఉన్నావు ''అని అన్నారట. లక్ష్మీ కాంతం గారు స్టేజి ముందుకొచ్చి
అందులో భీమ పాత్ర దారి అయిన తన అన్న గారు నరసయ్య గారి ని వేలు పెట్టి చూపిస్తూ
          ''వీర రసావ తారుడని విశ్రు తి కెక్కిన నాటకుండువా-క్శూరుడుమానృసిమ్హు నకు
కూరిమి తమ్ముడ
           వీర ,శోక ,శృంగార రస ప్రధానముల నాయక వేష ధరుం డ ,సత్కవిన్ -పేరున
కేను కాంతుడ పవిత్రపు వంశ జాతుడ''న్
    అని ఆశువుగా తనను పరిచయం చేసుకొన్నారు . మహేంద్ర పండితులంతా సెహబాస్
అని మెచ్చుకొన్నారు . నరసయ్య గారు ఉబ్బి తబ్బిబ్బు అయి లోపలకు వెళ్లి తమ్ముడిని
ఆప్యాయం గా కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. నరసయ్య గారినటనకు
బంగారు గంటల వెండి గదను బహూకరించారు నరసయ్య గారు ఆంజనేయ ఉపాసకులు
కూడా ..''సంపూర్ణ మహాభారతం ''అనే నాటకం రాసి ప్రదర్శించారు కూడా .
                 కాంతం గారు స్పుర ద్రూ పి అయిదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తు మనిషి.
విశాలమైన పద్మ పత్రా ల వంటి కనుదో యి ఉత్త మ లక్షణ సమన్వి.తులు.పలుచని చర్మ
ఉండటం వల్ల  ధీరో దాత్త గుణాలున్దేవి .. వారి జీవితమూ కరుణ రస ప్రధానమే అందుకే
కరుణ తో ఉన్న ధీరో దాత్త పాత్రలు ఆయనకు మరీ అచ్చోచ్చాయి .రాయల్ కంపెని మూత
పడింది .ఆంద్ర సభ అనే సంస్థ ఏర్పడింది బందరులో. దీనిలో అంతా ఉద్యోగస్తు లే మెంబర్లు
.ముంజులూరు కృష్ణా రావు పింగళి వారు దీనికి సారధులు .ముత్త రాజు వెంకట
సుబ్బారావు గౌరవాధ్యక్షులు. వీరు గయోపాఖ్యానం .,పాడుక ,కంఠా భరణం ,రస పుత్ర
విజయం ,మ్రు చ్చ కటిక ,ముద్రా రాక్షసం ,ప్రతాప రుద్రీయం ,చిత్ర నళీయం ,మొదలైన
నాటకాలు ఆడారు .
 

 పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3

 -చివరి భాగం 
  పింగళి వారు గయోపాఖ్యానం లో కృష్ణు డు ,పాదుకా పట్టా భిషేకం లో భరతుడు
,కంఠాభరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లో రాజసిమ్హు డు,ప్రతాప రుద్రీయం లో
విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రి ,మ్రు చ్చ
కటికం లో చారు దత్తు డు వేషాలు ధరించి అన్నిటికీ గుర్తింపు తెచ్చుకొన్నారు .రాజ సింహ
పాత్రకు పో టీలలో బంగారు పతకం గెలుచుకొన్నారు .ఈ పో టీని పురాణం సూరి శాస్త్రిగారే
నిర్వ హిమ్చారు . శాస్త్రి గారు పింగళి వారికి’’ రాయల్ పాట్రన్ ‘’అయ్యారు .రాజ సింహ పాత్ర
వేషం లో ఖడ్గ ం ధరించి కనీ పిస్తే వీరావతార మూర్తిగా భాసించే వారు .ముద్రా రాక్షసం లో
రాక్షస మంత్రిగా ఆయన చూపిన అభినయం లోకోత్త రం గా ఉండేది .చందన దాసు ముఖం
చూడలేని జన్మ ఎందుకు అని పరితపించే ఘట్టా న్ని అద్భుతం గా పండించేవారు. కోపం తో
మళ్ళీ కత్తి చేత బూని కన్నీరు ఓడుస్తూ ‘’ఆహా !కస్ట మెంత కష్ట ము ‘’అంటూ మూడు పేజీల
డైలాగులను భావ గర్భితం గా చెప్పి ,’’కాలము కాదు ఇది కత్తి కి ‘’ఆని బాధ పడుతూ
తనకు దేహ నాశనమే శరణ్యం అని దీనం గా బాధ పడి మళ్ళీ కత్తి తో

భయపెడుతూ నిష్క్రమించే సన్నీ వేశాలలో పింగళి వారి నటన అజరామరం అని  వర్ణించ
టానికి వీలుకాదని ఆ నాడు అందరు మెచ్చే వారు .

    పాదుక నాటకం లో భరతుడు వేస్తూ సంభాషణలను తానె రాసుకొనే వారు కాంతం
గారు .మేన మామ ఇంటి నుంచి అయోధ్యకు తిరిగి వస్తు పట్నం అంతా చిన్న బో యినట్లు
కనిపించటం చూసి ఏదో కీడు జరిగిందని మనసులో శంకించే సందర్భం లో వారు
రాసుకొన్న సంభాషణలు రసవత్త రం గా కరుణ రస స్పోరకం గా ఉండి చూచే వారిని చలింప
జేసి గుండెలు పిండించేవి . .

   పింగళి వారిలా పద్యం చదవాలని, డైలాగ్ చెప్పాలని ఆ కాలం లో ఎందరో నటులు


ప్రయత్నం చేసి విఫలమయ్యారు .’’లక్ష్మీ కాంతం గారిని అనుకరిస్తూ ,వారి వెంట
తిరుగుతూ ఉండేవాన్ని ‘’అని విశ్వనాధ చెప్పుకొన్నారు .తన నాటక రంగ ప్రవేశాన్ని
గూర్చి పింగళి వారు ‘’నాటక రంగం లో ప్రవేశం నాకు మొదట మా గురుపాదులైన శ్రీ చెళ్ళ
పిళ్ళ వెంకట శాస్త్రి గారి మూలం గానే కలిగింది .శాస్త్రి గారు తాము ఏ ఊళ్ళో అవధానం
చేసన
ి ా ,అచట తాము రచించిన నాటకాలను కూడా తన శిష్యులతో ప్రదర్శింప జేసే వారు
.శిష్యులకు కవిత్వం తో బాటు నటనలో కూడా తరిఫీదు ఇచ్చేవారు .నాటకాలలో వేషం
వేసే వారిని ఆ నాడు చిన్న చూపు చూసే వారు .కాని వెంకట శాస్త్రి గారు తమ శిష్యుల
చేత వేషాలు వేయిస్తు న్నారంటే నాటక కళకు ,నటులకు కూడా గౌరవం ఏర్పడింది ‘’అని
అన్నారు .

  పురాణం సూరి శాస్త్రి గారు తమ ‘’నాట్యాంబు జం ‘’లో ‘లక్ష్మీ కాంతం ’రాజ సిమ్హు ని వీర
రస పుత్ర గుణాలు యధో చితం గా ప్రదర్శిం ఛి పరిషత్ వారి స్వర్ణ పతాకాన్ని గెలుపొ ందారు
.శాంత స్వభావము గల ధీర నాయకుల వీరావేశము లెస్సగా అభినయిన్చును ధర్మ రాజు
గుణాభినయం లో లక్ష్మీ కాంతాన్ని మించిన నటుడు లేడు .రాక్షసుని స్వభావం అంతా
వాని ఆర్యా వర్త భూచరణ సామర్ధ ్యము లక్ష్మీ కాంతము చే చక్కగా ప్రదర్శింప బడింది .కదా
సందర్భాన్ని విమర్శించుకొని తనకు ఏ పాత్ర తగునో ,దానినే గైకొని పాత్ర సాదృశ్యము
నొంది నేర్పు యేర్పడ అభినయించు లక్షణములు లక్ష్మీకాంతమునకే కలవు ‘’అని
ప్రశంసిస్తూ రాశారు .

    ‘’సాహితీ వైదగ్ధ్య సహిత నాటక కళా శోభి పింగళి ధర్మ సూనుడొ కడు ‘’అని కవి పాదుషా
పువ్వాడ శేష గిరిరావు గారు బందరు నటులను మెచ్చుకొంటూ పింగళి వారి గురించి
అన్నారు ..మల్లా ది రామ కృష్ణ శాస్త్రి గారు కృష్ణా పత్రికలో ‘’నా కవి మిత్రు లు ‘’అనే వ్యాసం
లో ‘’ఆ కాలం లో పింగళి వారితో చెలిమి చేసిన వారు ఏమండీ అంటూ ప్రా రంభించి ఒక
వారం లోనే యేమిరా అంటూ మార్పు చెందే వారు .అయన అతి గంభీరులు, సింహము
వంటి వారు .అయన దగ్గ రకు వెళ్ళుటకు భీతి చెందే వారు .ధైర్యము తో దగ్గ రకు చేరిన
వారు మరల తిరిగి అవతలకు పో వుట అనేది ఉండేది కాదు ‘’అని పింగళి వారి వ్యక్తిత్వాన్ని
గొప్ప గా ఎస్టిమట్
ే చేశారు .ఇదీ పింగళి వారి సౌజన్యం .

     కవి  అవధాని ,సాహితీ దిగ్దంతులు ,విమర్శనా సామ్రా ట్ ,సాహిత్య శిల్ప వేత్త
,అభినయ సూరి ,కావ్య నిర్మాత ,సాగర సమానప్రతిభా సంపన్నులు ,ఉత్త మ దేశికులు
అత్యుత్త మ శిష్యులు ,జంట కవిత్వకవి శేఖరులు ,మిత భాషి ,గంభీర స్వభావులు ,భక్తీ
భావ తత్పరులు ఆచార్య వరేన్యులు,డీన్,వాజ్మయ చరిత్ర కారులు ,పాఠ్య పుస్త క రచనా
సలహా  

దారులు,వ్యాకరణ కర్త ,శ్రీ పింగళి లక్ష్మీ కాంతం అన్నిటా సర్వ సమర్ధు లని పించుకొన్న
పుంభావ సరస్వతి .
కృష్ణా తీరంలో సాహిత్య కెరటం-శ్రీ పెద్దిభొట్ల -రమ్యభారతి లో నా వ్యాసం
కృష్ణా తీరంలో సాహిత్య కెరటం

) సమకాలీన అంశాలే ఆయన కలానికి ఆహారం. కొందరి జీవితాల్లో చోటు చేసుకున్న


సంఘటనలే ఆయన సాహితీ రచనలకు శ్రీకారం. కేవలం పండితులకు మాత్రమే
అర్థమయ్యే రీతిలో రచనలు చేయడం ఆయనకు ఏమాత్రం నచ్చని అంశం. సామాన్యులకు
కూడా అరటి పండు వలిచి పెట్టినట్లు ఉండే విధంగా తన కలాన్ని ముందుకు నడిపించడం
ఆయనకు కరతలామలకం. రచనల ద్వారా సమాజంలో నెతి
ౖ క విలువలను
కాపాడాలనుకునే తత్వం ఆయనది. రచనా వ్యాపకంలో ఎంత ఎత్తు కు ఎదిగన
ి ా సాధారణ
జీవితం గడపడం ఆయన నైజం. తెలుగు భాషాతత్వం మూర్తీభవించిన పండిత రూపం.
ఆయనే మన విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ కథా రచయిత పెద్దిభొట్ల
సుందరరామయ్య. నాలుగు దశాబ్దా లకు పైగా తెలుగు సాహిత్యానికి ఆయన చేస్తు న్న
సేవలు అజరామరం. అవార్డు లు, రివార్డు లు ఆయనకు కొత్తేమీ కాదు. 

ఇప్పటికే ఎన్నో సాహితీ పురస్కారాలు ఈయన కీర్తి హారంలో ఒదిగప


ి ో యాయి. తాజాగా
తెలుగు రచనా రంగానికి ఈయన చేస్తు న్న అవిరళ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం
అందించే ప్రతిష్ఠా త్మక 'కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం' ఆయన సొ ంతమయింది.
సాహితీ రంగంలో విశ్వనాథ సత్యనారాయణ వంటి దిగ్గజాన్ని అందించిన ఈ నగరం
ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించిన మరో రచనా దిగ్గజానికి
నిలయమైంది.

పెద్దిభొట్ల కు ప్రతిష్ఠా త్మక కేంద్ర ప్రభుత్వ సాహిత్య పురస్కారం లభించిందని ప్రకటన


వెలువడిన వెంటనే తన నివాసంలో ఆయన 'ఆంధ్రజ్యోతి'తో ప్రత్యేకంగా మాట్లా డారు. 1938
డిసెంబర్ 15 వతేదీ ఒంగోలులో సదాచార బ్రా హ్మణ కుటుంబంలో నాల్గో సంతానంగా
జన్మించిన పెద్దిభొట్ల ఇంటర్ వరకూ అక్కడే చదివారు.

అక్కడే సాహితీ తృష్ణ కు పునాది ఒంగోలులో పాఠశాల విద్యాభ్యాసం జరుగుతున్న రోజుల్లో


తెలుగు ఉపాధ్యాయుడు భారతుల మార్కండేయశర్మ తనలో ఉన్న సాహితీ పిపాసను
గుర్తించి రచనా రంగం వెప
ౖ ు అడుగులు వేయించారని సుబ్బరామయ్య చెబుతున్నారు.
వితంతువును వివాహం చేసుకుని ఆదర్శంగా ఎలా ఉండాలో ఆనాడే తనకు తెలియజెప్పిన
శర్మ తనకు మొదటి స్ఫూర్తి ప్రదాత అన్నారు. ఆ తరువాత ఇంటర్మీడియట్
చదువుతుండగా అధ్యాపకులు కెవి రమణారెడ్డి, నాట్యావధాని ధారా రామనాథశాస్త్రి
తనలోని రచనా శైలికి మెరుగులు దిద్దా రని, వారే లేకపో తే తాను ఈ స్థితికి చేరుకోలేనని
పెద్దిభొట్ల వినమ్రతతో వివరించారు. ఒంగోలు నుంచి కుటుంబ పరిస్థితుల వల్ల
విజయవాడలో అప్పటికే ఉద్యోగం చేస్తు న్న తన సో దరుడి ఇంటికి చేరుకుని మహా
రచయిత విశ్వనాథ సత్యనారాయణ వద్ద శిష్యరికం చేసి ప్రౌ ఢ కావ్యాలను ఆకళింపు
చేసుకున్నానని చెప్పారు. అదే సమయంలో అడవి బాపిరాజు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
వంటి ప్రముఖుల రచనలు చదివి చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. ఆ
సమయంలో విశ్వనాథ వారు తనపై చూపించిన అభిమానం మాటల్లో చెప్పలేనని గద్గ ద
స్వరంతో వివరించారు.

లయోలా కళాశాలలో ఉద్యోగం తెలుగులో ఎంఏ పూర్తి చేశాక 1957 లో విజయవాడ


లయోలా కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరి ఆపై శాఖాధిపతిగా 40 ఏళ్ళ పాటు
విధులు నిర్వర్తిస్తూ నే తెలుగు రచనలను కొసాగించానని ఆయన చెప్పారు.

ఆ సంఘటనే నాలో ఆలోచన రేకెత్తి ంచింది 'సుమారు 50 ఏళ్ళ క్రితం కృష్ణా నదికి
విపరీతంగా వరదొ చ్చింది. వరద ఉధృతి చూసేందుకు అందరితో పాటు నేనూ నది ఒడ్డు కు
వెళ్ళాను. ఆ సమయంలో రాయలసీమకు చెందిన ఓ ఇరవై ఏళ్ళ యువకుడు నా పక్కనే
నిలబడి వరద ఉధృతిని తిలకిస్తు న్నాడు. అతను నాతో మాట కలుపుతూ 'ఇంత నీరు
ఎప్పుడూ చూడలేదు' అంటూ ఆశ్చర్యం వ్యక్త ం చేశాడు. అతను అలా ఆశ్చర్యపో యిన
సంఘటన నాకు వింతగా అనిపించింది. దానినే కథాంశంగా చేసుకుని 'నీళ్ళు' అనే కథను
రాశాను. కొన్నాళ్ళకు కృష్ణ లంక ప్రా ంతానికి చెందిన ఓ ముదుసలి తన మనుమడితో
తనకు ఓ సినిమా చూడాలని ఉందని ఆ సినిమా ఊళ్ళో ఆడుతుంటే తనకు చెప్పమని
కోరింది. కొన్నాళ్ళకు ఆ సినిమా ఓ పాత కాలపు థియేటర్‌కు వచ్చింది.

ఆమె సినిమాకు వెళ్ళింది. విశ్రా ంతి తరువాత వచ్చే సన్నివేశం కోసం ఎంతో ఆత్రంగా
ఎదురు చూస్తో ంది. తీరా ఆ సన్నివేశం వచ్చే సమయానికి ప్రింట్ నలిగిపో యి ముదుసలి
చూడాలనుకున్న సన్నివేశం మసకబారిపో యి కనిపించలేదు. ఆమె చాలా బాధ పడింది.
కారణం.. ఆ సన్నివేశంలో ఆమె భర్త ఓ చిన్న వేషం వేశాడు. ఇప్పుడు ఆమె భర్త జీవించి
లేకపో వడంతో అతన్ని తెరపై చూసుకుని ఆనందించాలని ఆమె ఆశించింది. ఆ చిన్న కోరిక
తీరలేదు. ఇది తెలిసిన నేను అదే మానవ సంబంధాన్ని కథాంశంగా తీసుకుని 'ముసురు'
కథను రాశాను.' అని తన రచనా విశేషాలను వివరించారు.

అప్రతిహతంగా సాగిన రచన నాటి నుంచి పెద్దిభొట్ల వారి రచనా వ్యాపకం అప్రతిహతంగా
సాగుతూనే ఉంది. సుమారు 12 నవలలు, 200 పైగా కథలు రాశారు. అన్నీ ఆకాశవాణిలో
ప్రసారమెన
ౖ వే. చాలా రచనలు కనుమరుగయ్యాయని అవి ఎక్కుడ ఉన్నాయో కూడా
తనకు తెలియదని ఈ 75 ఏళ్ళ సాహితీ పిపాసి చెప్పారు.

ఎన్ని పురస్కారాలో.. తెలుగు విశ్వవిద్యాలయ ఉత్త మ రచయిత పురస్కారం, రావిశాస్త్రి


స్మారక సాహిత్య పురస్కారం, గోపీచంద్ స్మారక పురస్కారం ఇప్పటికే పెద్దిభొట్ల కీర్తి
కిరీటంలో చేరగా ఇటీవలే ప్రతిష్ఠా త్మక అప్పాజోశ్యుల, కందాళం, విష్ణు భట్ల ఫౌండేషన్
పురస్కారానికి ఎంపికయ్యారు. వచ్చే నెలలో అనంతపురంలో ఈ పురస్కారాన్ని
అందుకోనున్నారు. ఫిబవ
్ర రి నెలలో ఢిల్లీ లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని
అందుకోనున్నారు. తెలుగు భాష, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు కడ వరకూ
తన వంతు కృషి చేస్తా నని చెబుతున్న ఈ రచనామూర్తికి అభినందన అక్షరమాల.
      కొడవటి గంటి 

      కొడవటి గంటి  చెప్పిన కధ కాని కధలు 


     
తెలుగు సాహిత్యం లో కొడవటి గంటి కుటుంబరావు కు ప్రత్యెక స్థా నం వుంది .కధ
,నవల,వ్యాసం ,గల్పిక విమర్శ ,విశ్లేషణ ,సినిమా ,రాజకీయ సంగీతా లపై
సాధికారత ,ఆయనది .చాలా మామూలు భాషలో అలంకారాలు లేకుండా నిసర్గా న్ గా
రాయటం ఆయన ప్రత్యేకత .అలా చదువుకుంటూ పో తూనే వుంటాం .క్లిష్టత ,డొంక తిరు
గుళ్ళు వుండవు .పాఠకుడి మనసులోకి సూటిగా హత్తు కు పో యేట్లు రాయటం ఆయన
శైలి .దేనిమీద రాసినా ఇదే విధానం .చదివించే మహత్త ర శక్తి వుంది .అభ్యుదయ భావాల
గని .మానవుడి బలం ,బలహీనతలు తెలిసిన వాడు .ప్రపంచ సాహిత్యం పూర్తిగా
అధ్యనంచేశాడు  .సైంటిఫిక్ గా ఆలోచించే తత్త ్వం వున్న వాడు .ఆయన రాసిన వన్నీ రాసి
పో యాల్సినంత వుంది .సమగ్ర సాహిత్యం లభ్యమవుతోంది చదివి తెలుసు కావలసినవి
ఎన్నో వున్నాయి రుచి కోసం కొన్ని మీకు అందిస్తు న్నాను
                          ఎనిమిది వందల ఏళ్ళ క్రితం హేమ చంద్రు డు అనే జైన ఆచార్యుడు
;''సవిరావాలీ చరితం ''అనే పుస్త కం రాశాడు అందులో కధలపై వ్యాఖ్యానం లాంటి ''గల్పిక
''రాశాడు .
రమణీయం అనే దేశానికి రాజుకు కధలంటే మోజు .పౌరుల్లో రోజు ఒకరిని పిలిపించి కధ
చెప్పించుకొనే వాడట .ఒక రోజు ఒక చదువు రాని పూజారి వంతు వచ్చింది .ఆయన
కుమార్తె నాగశ్రీ .తండ్రికి బదులు కధ చెప్ప టానికి వెళ్ళింది .కధ చెప్పటం ప్రా రంభించింది
నా పేరు నాగ శ్రీ .నా తండ్రి నాగ శర్మ .తల్లి సో మశ్రీ .నా తలిదండ్రు లు నన్ను ''చట్టు డు
''అనే వాడికి ప్రధానం చేసి పెళ్లి నిశ్చయించారు .ఒక రోజు వాళ్ళిద్ద రూ వూరెళ్ళారు .చట్టు డు
వచ్చాడు .మర్యాదలు చేశాను .నా మంచం అతనికిచ్చి ,నేను కింద పడుకున్నాను .అర్ధ
రాత్రి దాకా వుండి ,నిద్ర పట్ట క ,ఆ మంచం దగ్గ రకు వెళ్ళా .అతను మేలుకొనే వున్నాడు
.ఉద్రేకం తో ఊగి ,నిగ్రహించుకోలేక ప్రా ణం వదిలాడు .నేనే చంపానని అంతా అనుకుంటారని
భయ పడ్డా .శిక్ష తప్పదు అనిపించింది .అతని శరీరాన్ని ముక్కలు,ముక్కలు చేసి
రహశ్యం గా పాతి పెట్టా .అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డా .ఇంతలో మా వాళ్ళు
వూరినుంచి తిరిగి వచ్చారు .''ఇంతవరకు కధ విన రాజు ''ఇది నిజమా ?అని అడిగాడు
''మీరు రోజూ వినే కధలు ఎంత నిజమో యిదీ అంతే నిజం ''అని చెప్పింది నాగ శ్రీ .ఆమె
గడుసు తనానికి రాజు అబ్బుర పడ్డా డు .దీన్ని బట్టి తెలిసేదేమి టంటే వాస్త వికత వుంటే
వినే వాడిలో ఎంత చైతన్యం వస్తు ందో తెలియ జేస్తు ంది అని ముగిస్తా డు కో.కు .
        దక్షిణాంధ్ర            రాజు రఘు నాద నాయకుడు గొప్ప prodigy  పారిజాతాపహరణం
అనే ప్రబంధాన్ని ఒక్క రాత్రిలో  ఆశువు గా చెప్పి తన తండ్రి చేతనే నిండు సభలో కనకాభి
షేకం చేయించుకొన్న విద్వత్ కవి .
             నవలను నిర్మించటం లో'' విశ్వ నాద ''కు వున్న శ్రద్ధ చాలామంది నవలా కారుల్లో
లేదు .అన్నారు కుటుంబరావు
        ర్రా విశాస్త్రి'' master of monologue '' అంటారు కుటుంబరావు
''దేశమును ప్రేమించు మన్నా ''అన్న గురజాడ గీతానికి విశ్వ సాహిత్యం లో స్థా నం
వుందని రావు అభిప్రా యం .'
''వీరేశలింగం కర్మిష్టి .జాతి చెవులు పిండి .బుద్ధి చెప్పి ,కోప్పడి ,అడుగడుగునా విమర్శిస్తూ
,మంచి మార్గ ం చూపిస్తూ ఒక  పెద్ద దిక్కై కాపాడాడు .గారాబం ,మెప్పు ,లాలన చూపి
,తెలుగు జాతిని ''పాడు ''చెయ్య లేదు .మౌధ్యం ,మరుకు తనం ,వున్న తెలుగు జాతి
,వీరేశ లింగం పెంపకానికి లొంగి వచ్చింది .మరొకరి వల్ల ఇది సాధ్యమయ్యేది  కాదు .తన
ద్వారా జాతి పైకి రావటమే ''లింగం''గారి ఆత్మ విశ్వాసం ,కీర్తనం .సంఘం కార్యం నేట్టికస
ే ు
కొన్న వాడేవాడు సాహిత్యం జోలికి పో డు .దీనికి వ్యతిరేకం గా వీరేశలింగం పని చేసి
చూపించాడు .''veereshlingam ''రాక్షసుడు అన్నాడు కృష్ణ శాస్త్రి .అంచనాలకు అందనిది
రాక్షస బలమే .అందుకే ఆయన శత్రు వుల్ని హడల కొట్టా డు .సర్వతోముఖాభి వృద్ధి కోరే
వాడెవడైనా ఇలానే చేస్తా డు .అయితే వీరేశలింగం పుట్టి 160  ఏళ్ళు దాటినా ఆయన
రచనల అవసరామ్  ఏమాత్రం తీరలేదు .దేశాభ్య్దయం కోరే ఏ రాజ కీయ పక్షమైనా
ఆయన్ను ,ఆయన భావాల్ని  విస్మరించ రాదు ''అని చాల గొప్పగా estimate వేశాడు
కుటుంబరావు .
''మిమ్మల్ని ఆంద్ర చెకోవ్ ''అంటారు మీ కామెంట్  ?అని ఒక విలేకరి కుటుంబరావు ను
అడిగితే నిర్మోహ మాటం గా ,నిజాయితీ గా ''విశ్వ సాహిత్యం లో చెకోవ్ ఒక్కడే వున్నాడు
''అని బదులిచ్చాడు .
''శ్రీ కి ఏ మాత్రం తీసి పో ని అంత కంటే ఎక్కువ గానే కృషి చేసన
ి మీకు వామ పక్షాలు శ్రీ శ్రీ
కిచ్చినంత ప్రచారం ఇవ్వలేడెం ?''అని అడిగాడు ఒక విలేకరి ''దానికి  స్పందనగా ''శ్రీ శ్రీ కి
populaarity  వుంది దాన్ని వాళ్ళు వాడుకొన్నారు .నాకు లేదు .వాడుకో లేదు ''అని
తక్కున చెప్పాడు .
  మాధవ పెద్ది గోఖలే ను మా,.గోఖలే అంటారు .మంచి కధకుడు దళితుల జీవితాన్ని
కధల్లో వారి భాషలో అద్భుతం గా చిత్రించిన బ్రా హ్మణుడు .ఆ కధలు చదివి ఒక royist
మిత్రు డు ''యెంత అన్యాయం జరిగిందండీ .నేను రాయాల్సిన కధలు మీ బ్రా హ్మణ
అబ్బాయి రాసేశాడు ''అని నెత్తీ ,నోరు కొట్టు కోన్నాదట .అంత గొప్పగా గోఖలేకధలుంటాయి
అని కుటుంబరావు కితాబు .
సో మర్సెట్ maaughum   చివరి రోజుల్లో తన  కధా సంపుటిని చదివి ఆయనే ''ఈ కధలు
రాయ కుండా వుంటే బాగుండేది ''అని ఆత్మ విమర్శ గా చెప్పాడట .మంచి రచయిత
లక్షణం.
''తెలుగు వాడి జాతీయ గుణం -ఓర్వలేని తనం --జాతీయ కార్య క్రమం --కోడిగుడ్డు మీద
వెంట్రు కలు లెక్కించటం ''అన్నాట్ట శ్రీ శ్రీ అని మనకు చెప్పాడు కో.కు .
''విశ్వ నాద తన రామాయణాన్ని చదివి వినిపిస్తు ంటే ఆ పథనాన్ని ప్రేక్షకులు యే విధం గా
స్వీకరించినదీ ,నేను సయం గా చూశాను .అలాగే శ్రీ శ్రీ ,కృష్ణ శాస్త్రి ,ఏ వ్యాఖ్యానం లేకుండా
పద్యాలు చదువుతుంటే శ్రో తలు వింటూ ఎలా కంగారు పడ్డ ది నేను స్వయం గా చూశాను
''అని కుటుంబరావు వారి వారి ధో రణుల ప్రభావంపై చక్క గా స్పందించారు

సరస్వతీ పుత్రు ని  శివ తాండవం

 1  ఆచార్య శ్రీ                                  

     సరస్వతీ పుత్ర శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు 'శివ తాండవం ''అనే అద్భుత
కావ్యాన్ని రాశారు .వీరిది శ్రీకృష్ణ దేవ రాయల గురు పాదు లైన శ్రీ తిరుమల తాతాచార్యుల
గారి వంశం .పండిత వంశామూను .14 వ ఏటనే ''పెనుగొండ లక్ష్మి 'అనే కావ్యాన్ని రాశారు
.వీరు విద్వాన్ పరీక్ష రాసినప్పుడు ఆ కావ్యమే వీరికి ''పాఠ్య గ్రంధం ''గా వుంది .అదొ క
ఆశ్చర్య కర మైన సంఘటన.''ఒక కవి తాను రాసిన పుస్త కం పై తానే పరీక్ష లో జాబు
రాయటం'' ప్రపంచ చరిత్ర లో ఎక్కడా చూడ లేదు .అది అరుదైన సంఘటన .ఆ గౌరవం
ఆచార్యుల వారికే దక్కింది .వీరి  సంస్క్రుతాన్ద్రా న్గ్ల భాషా పాండిత్య వైభవం చూసి కంచి కామ
కోటి peethaadhipatulu శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రు లు వీరికి ''సరస్వతీ పుత్ర 'బిరుదు
ను ప్రదానం చేశారు .'భావ కవి చక్ర వర్తి ''బిరుదునూ పొ ందారు .100 కు పైగా గ్రంధాలు
రాశారు .15 భాష లలో అనర్గ ళం గా మాట్లా డ గలిగిన దిట్ట  పుట్ట పర్తి వారు .ఆయా
భాషలలో కవిత్వమూ చెప్పి మెప్పించారు .శ్రీ ఆచార్యుల వారు 1914 మార్చ్ 28   న
అంత పురం జిల్లా పెనుగొండ తాలూకా ''పెయ్యేడు '' లో జన్మించారు .

          14 ఏళ్ళ వయసు లోనే కవితా లతాంగితో సయ్యాటలాడారు .బాల్యం లోనే


''ప్రహ్లా ద చరిత్ర ''ను హరికధ గా చెప్పి న బాల కిశోరం .చిల్ల ర మల్ల ర గా తిరిగి ఇల్లు వదిలి
వెళ్లి పో యి ,లక్ష్మీ ప్రసన్నం చేసు కోని ,మళ్ళీ గృహ ప్రవేశం చేయటం ఒక అలవాటైంది
.జీవితం మీద విరక్తి కలిగి హిమాలయాలకు చేరారు .అక్కడ స్వామి ''శివానందుల ''వారి
అనుగ్రహం పొ ందారు .అదొ క మధురాతి మధురమైన క్షణం .ఆచార్యుల వారి జీవితమే
మారి పో యింది .అమోఘ పాండితీ ప్రకర్ష ఏర్పడింది .పండితుల మెప్పు లబించింది .నిజం
గానే సరస్వతీ పుత్రు లని పించు కొన్నారు .
        తిరుపతి సంస్కృత కళాశాల లో ప్రవేశం కోసం వెళ్ళారు .ఆదరణ కంటే ,నిరాదరణకు
గురైనారు .ఆవేశం కట్ట క్లు తెంచు కొంది .ఆశువు గా కవితా గంగాలహరి జాలు వారింది.
అందులో ,ఆత్మాభిమానం అంతర్వాహిని గా ప్రవహించింది .ఇది విన్న ప్రిన్సిపాల్ కు
''మైండ్ బ్లా క్'' అయి ఆయన పాండితీ గరిమకు పులకించి ప్రవేశార్హత కల్పించాడు .అయితె
తాను అనుకొన్న తరగతి లో ప్రవేశం ఇవ్వలేదు .మళ్ళీ ఆశువు లంకిన్చుకొన్నారు .అంతే-
కోరిన తరగతి లో చేర్చుకొన్నారు .అదీ ఆచార్యుల   వారి పట్టు దల ,ప్రా వీణ్యం ,ప్రతిభ
,సామర్ధ ్యం .రామ రాజ భూషణుడి వసు చరిత్ర ప్రభావం తో ''ఇందుమతీ పరిణయం
''రాశారు .కాని సంతృప్తి చెంద లేదు .అమిత ధారణా దురంధరులు పిన్న నాటి నుంచే
.ప్రఖ్యాత ఆంగ్ల కవుల కవిత్వం అంతా ,నాలుక పై నర్తించేదట .వ్యాకరణ ,అలంకార
శాస్త్రా లను మదించి ,సారం పిండేశారు .అంతా స్వయం కృషే .రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ
గారు వీరికి స్వయానా మేన మామే. .ఆ వైపు నుంచి కవిత్వం ,పాండిత్యం రస వాహిని గా
చేరింది .ప్రా కృత భాష నేర్చారు .మాగధి ,శౌర సేని ,పైశాచీ భాషల పీచ మడచారు . 

                                పెండ్లి -పెటాకులు 

          19 ఏళ్ళ కే పెళ్లి అయింది .ఆ రోజే అత్త గారు టపా కట్టింది .రెండ్రో జుల తర్వాత
భార్యబాల్చీ తన్నేసింది .''పెళ్ళేమో కాని ,కర్మలు చేయాల్సిన ఖర్మ పట్టింది ''అని అంత
విషాదం లోను ,ఆయన చమత్కరించారు .ద్వితీయం చేసుకొన్నారు .ఆమె పంచ కావ్యాలు
,వ్యాకరణం పూర్తి చేసన
ి విదుషీ మణి .ఆవిడే ఇంటి వద్ద శిష్యులకు పాఠాలు చెప్పేది
.వివిధ భాషా సాహిత్యాలను ఆస్వాదిన్చటమే ఆచార్యుల వారికి ఇష్ట మైన మృష్టా న్న
భోజనం .తులసీదాస్ ,సూరదాస్ వగైరా ఉత్త ర దేశ కవుల ప్రభావం వీరిపై ఎక్కువ
.సర్వజ్ఞు డు ,బసవేశ్వరుడు మొదలైన శైవ కన్నడ కవులంటే ఆరాధ్యభావం ఆచార్యులకు
.ఆళ్వార్లు నాయనార్ల మాధుర్య భక్తికి ముగ్ధు లవు తారు .ఇవన్నీ ,వారి నిత్య సాధనాలు
అంటే మనం ముక్కు మీద వేలు వేసు కోవాల్సిందే.

                              లౌకికం తెలీని మేధావి 

ఇంతగా సాహితీ వ్యాసంగం లో మునిగి తేలుతున్నా వారికి ఆనందో ప లబ్ది కాలేదు


.అష్టా క్షరీ మంత్రా న్ని 13 కోట్ల సార్లు జపించి    మహా సిద్ధి సాధించారు .తులసీ
రామాయణం kantho paathame .అష్టా క్షరి ఆయన శ్వాస .త్రిమతాలు కరతలామలకాలు
.తాంత్రిక విద్యలో అసాధా రణులు అయారు . .షిర్డీ సాయి బాబా వారిని అనుక్షణం
ఆవేశించి వుండే వారట .సాయి నామం తో నిరంతర పునీతు లయ వారు .ఇంత చేస్తు న్నా
,మనసు లో ఏదో వెలితి వారిని అశాంతికి గురి చేస్తో ంది ''.జిల్లెల్ల మూడి అమ్మ''ను
దర్శిన్చిఆమె లోని ''అమ్మ తనం ''బిడ్డ లాగా అనుభ వించారు .కంచి పెద్ద స్వామి ''చంద్ర
శేఖర సరస్వతి ''సన్ని దానం ఈ సరస్వతీ పుత్రు డైన  పుట్ట పర్తి నారాయణా చార్యుల
వారికి  అనుకంప గా వుండేది . శ్రీ మద్రా మాయణం ప్రవచనం గా నాలుగు సంవత్స రాలు
.గంగా ఝరీ సదృశ్యం గా చెప్పి ,లోతులను తరచి భక్తు లను ఆనంద రాసామ్రు తం లో  
ఓల లాడించి ,తరింప జేసే వారు .

          పుట్ట పర్తి వారు ''లోకం తెలియని మేధావి ''.బాల హృదయులు .''వ్యవహారాజ్ఞ త


అంటని వైదిక జాతకుడు ;;అని అందుకే అన్నారు సి.నా.రే .ఎట్ట కేలకు  1972 లో
ప్రభుత్వం ''పద్మశ్రీ ''నిచ్చి గోరవించింది .జ్ఞా న peetha స్థా నానికి వారు అన్ని విధాలా
అర్హు లే .అది వారికి దక్క నివ్వలేదు .  .అందుకే వికల మనస్కు లయారు .నాట్యం కూడా
చేసి విద్యార్ధు లకు నేర్పించే నాట్య విశారదులు కూడా .సకల శాస్త్రా లు వారికి వాచో
విదేయాలు .సంస్కృత సాహిత్యం లో భవ భూతి ,,మురారి ,అశ్వ ఘోషుడు వారి
అభిమాన కవులు .ప్రా కృత కవుల్లో పుష్ప దంతుడు ,వాక్పతి అభిమానులు .ఆంగ్ల కవి
జాన్ మిల్ట న్ ఆరాధ్యుడు .''షెల్లీ ''అంటే ''ఆనంద వల్లే'' . రవీంద్రు డు అంటే రవి ప్రకాశం తో
విరసిన అరవిన్డ మే అవుతుంది వారి హృదయం .తులసీ ,సూరదాస్ లను ''తులసీ దళం
''అంత పవిత్రం గాభావిస్తా రు .''జన ప్రియ రామాయణం ''ను మాత్రా ఛందస్సు లో రాసి
,భక్త జనాలకు చేరువ చేశారు .హిమాలయ సదృశ బహు భాషా చతురాననుడు ,సరస్వతి
పుత్రు డు పుట్ట పర్తి  నారాయణా చార్యుల వారు  01 -- 09 -1990  న బ్రహ్మైక్యం
చెందారు
.
                                 ఆనంద శివ తాండవం 

నిజం గా పుట్ట పర్తి వారికి అశేష శేముషీ వైభవం  కల్గించింది వారి ''శివ తాండవం ''అనే
కావ్యం .శివా ,శివుల నాట్య హేల ను ,హృదయ రంగం మీద ప్రదర్శించిన మహా కవులు
వారు .అందులో భావ సౌందర్యం ,ధ్వని ,సంగీత ,నాట్య మేళ వింపు ,అద్భుతం గా
సమ్మేళనమై ,రస ఝరి లో ఓల లాడించింది. వారి ప్రతిభకు  ఆ  కృతి పట్టా భి షేకమైంది
.దీన్ని వారు ''ప్రొ ద్దు టూరు ''అగస్త్యేశ్వర ఆలయం  '' లో శివునికి ,రోజూ  ,108 ప్రదక్షిణాలు
చేస్తూ , అభిషేకం చేసి ,15 రోజుల్లో పూర్తి చేశిన కవితా దురంధరులు .ఇక్కడ ఆశ్చర్యం
ఏమిటంటే ''పుట్టు వైష్ణవుడు -బట్ట కట్ట లేని దిగంబర పరమేశ్వరునిపై ,పరమాద్భుత మైన
కృతి చెప్పటం ''.
           శివ తాండవం లోని విశేషాలను తెలుసు కోవటానికి వేచి ఉండాల్సిందే 

 సరస్వతీ పుత్రు ని శివ తాండవం --2

      ''వేదాద్రి నరసింహ  విపుల వక్షస్ఫీత -కమనీయ కల్హా ర గంధ లహరి 


        ఏడు కొండల రాయడే పూట కాపూట -భోగించు పచ్చ కప్పురపు విడెము 
       భ్రమ రామ్బికా సమర్చ్య కుమ్కుమోన్మిశ్రీ -పుష్ప చంద్ర కితంము బొ లుచు చెలువు 
      శ్రీ కాళ హస్తీశ   శివతాతి రూపు రేఖా -స్నిగ్ధ నైగ నిగముల ముంపు 
      కవిత గా ,గానముగా ,చిత్ర కళ గ -నాట్య కళ యుగ ,బ్రతి ఇంట సాక్షాత్కరించి 
      ఆంద్ర రాష్ట మ
్ర ్ము  మన భాష నలవరించి -ఎదుగు గావుత సంతతాభ్యుదయ మహిమ ''
అని పుట్ట పార్టి వారు సకల దేవతలను ఆవాహనం చేశారు .ఆంధ్రమంతా కవితా గాన
,చిత్రలేఖన ,నాత్యాడులతో ,వర్ధిల్లా లి అని కోరిన మహా కవి .విశ్వనాధ వారి ''ఏకవీర
''నవలను స్వయం గా మళయాళ భాష లోకి అనువదించిన విద్వాద్ వరేన్యులు ..మరాఠీ
భాషలో ''భక్తా ం చే గాదే ''రాశారు .ఇంగ్లీష్ భాష లో leaves in the wind  ను ,సంస్కృతం
లో ''శివ సహశ్రం ''రాశారు .ఇవన్నీ వారి భాషా పాండిత్యానికి వన్నెలు ,చిన్నెలు .ఇన్ని
భాషలు నేర్చి,నేర్చిన భాష లన్నిటి లో కవిత్వం చెప్పిన కవులు ఈ భోమి మీద పూర్వం
కాని ,నేడు కాని లేరు .తెనుగు గడ్డ పై పుట్టి నందు వల్ల నే పుట్ట పర్తి వారికి రావలసినంత
,రా దగినంత కీర్తి రాలేదనటం ముమ్మాటికీ నిజం .ఇదే ఇంకో భాషా కవి అయితె నెత్తి న
పెట్టు కోని ఊరేగించే వారు .
       సరస్వతీ పుత్రు లైన శ్రీ ఆచార్యుల వారు సంగీతం , ,సాహిత్యం ,నాట్యం నేర్చారు
నేర్పించారు .ఇదీ అపూర్వమే .ఇలాంటి కవి రవీంద్రు డు తప్ప భారత దేశం లో ఇంకెవరు
లేరు .ఆశు కవిత్వం చెప్పారు .అవధానాలు చేశారు .మేఘ దూతం ,గాంధి ప్రస్తా నం ,అగ్ని
వీణా ,జనప్రియ రామాయణం ,రామ కధా లహరి ,పండరీ భాగవతం ,వారి ఇతర ముఖ్య
కృతులు . తిరు పతి దేవస్తా నం వారు తలపెట్టిన భాగవత గ్రంధానికి విపుల మైన పీఠికల
తో వ్యాఖ్యానం రాశారు అందులో వారి పాండితీ గరిమకు ఆశ్చర్య పో తాం .అరుదైన మహా
కవి శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యులు .

                                  శివ తాండవం 

          శ్రీ పుట్ట పర్తి వారి ''శివ తాండవం ''కావ్యాన్ని చదివి ,విని ప్రముఖ హిందీ రచయిత
''దినకర్ '',మళయాళ కవులు పులకించి పో యారు .అందులోని శబ్ద మాధుర్యానికి విశేషం
గా ఆకర్షితు లయారు .శివ తండ వాన్ని ,ఆచార్యుల వారు తమ స్వంత గొంతు తో
వినిపిస్తు ంటే ,మన మనో నేతం్ర ముందు ,ఆ పరమ శివుని తాండవ నృత్య కేళీ వినోదం
సాక్షాత్కా రిస్తు ంది .అంతటి ధన్య జీవి వారు .శివ తాండవం సమస్త జీవ కోటికీ
,పరమానందాన్ని సమ కూర్చేది .''తపశ్వి ''అయిన కవి మాత్రమే రాయ గలిగిందీ
అనుభవించి ,అనుభవింప జేయ గలిగిందీ .''నాన్ రుషి హ్ కురుతే కావ్యం ''   ''అన్నది ఈ
సరస్వతీ పుత్రు లకు చక్కగా అన్వ యిస్తు ంది .వారి మనో గొచరం కాని విష్యం లేదు
.అందుకే ఆ కావ్యం మహో న్నత మైంది .అగస్త్యేశ్వర  స్వామి ని ఉపాసించి ,తాపసి
లక్షణాన్ని అద్భుత కావ్య సృష్టి చేశారు .శివ కేశవులకు భేదం లేదని చూపారు .శివా
లాస్యమే గిరిజా దేవి .-పార్వతీ మాత .అర్ధ నారీశ్వరి .తాండవ శివుని శరీరం లో ఆమె అర్ధ
భాగం .

  ''వాగార్దా వివ సంపృక్తౌ ,వాగర్ధ ప్రతి పత్త యే --జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
''అని కవి కుల గురువు కాళిదాసు వర్ణనను అనుసరించి ,ఈ కావ్యం లో ఆచార్యుల వారు
,అర్ధనారీశ్వర తత్వాన్ని చక్కగా    ఆవిష్కరించారు .అందుకే కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ
చంద్ర శేఖర యతీంద్రు ల వారు తమ నిత్య పారాయణం లో భాగం గా  ''శివ తాండవం ''ను
గ్రహించారు .ఎంతటి అదృష్ట ం ఆచార్యుల వారికి -ఎంతటి గౌరవం కావ్యానికి కలిగిందో
వింటేనే ఒళ్ళు పులకరిస్తు ంది .అంతటి విశిష్ట కావ్య మరీ మళాలను మీకు అందించే కృషి
నే నేను చేస్తు న్నాను .ఆ తాండవ లీలా వినోదం లో మనం అందరం భాగ స్వామ్యులం
అవుదాం .ఆ కేళీ విలాసం లో లీన మవుదాం .ఆ అద్భుత రాసా వేశాన్ని పొ ందుదాం
.అలౌకిక ఆనంద పారవశ్యాన్ని అనుభ విద్దా ం .పద ఛందస్సు లో సరస్వతీ దేవి పాద
పద్మాలకు సమర్పించిన ఆ సరస్వతీ పుత్రు ని ,సాహితీ మహత్తు ను రుచి చూద్దా ం .

                              తాండవ ప్రత్యేకత 

శ్రీ పర మేశ్వరుడు నట రాజు అవతారం దాల్చి ,నృత్యం చేస్తు ంటే ,అఖిల భువనమే ఒక
రంగస్త లం గా మారి పో తుంది .అర్ధా ంగి పార్వతి ఆనంద పారవశ్యం తో వీక్షిస్తు ంది
.ధమరుకం చేతిలో మోగుతూ వుంటే ,గంధర్వులు గంధర్వ గానం ఆల పిస్తు ంటారు .చర్మ
వసన దారి అయిన శివుని మెడలో సర్ప హారాలు అందుకు తగిన విధం గా ఊగుతూ
నర్తిస్తా యి .పాదాలు వ్యత్యస్త ం గా ,నర్తించే ఆ భంగిమ ప్రపంచ కళా జగత్తు లో మరెక్కడా
లేదు .నట రాజ మూర్తి భార తీయ శిల్ప కళ కే శిరో భూషణం .ఆ నృత్య భంగిమకు
పాశ్చాత్య పండితులే అబ్బుర పది పో యారు .ఆ నట రాజ స్వామిని గురించి డాక్టర్ జార్జి
అరండేల్ '' when shall I see thou  o lord ?When shall thou deem me worthy to
have vision Thy holy daance /o thou who are the lord of universe ,who art
clothed witha infinite space who holdeth very infinity itself within thy grasp
who art the lord of dance of universe and of worlds who art very bliss of
life ?''అని పొ ంగి పో తారు
.
          భారతీయ నృత్యం దైవాన్ని ఆశ్ర యించింది .ఒక నృత్యమేమిటి ?సకల కళలు అంతే
.ఆత్మ ప్రబో ధం చేసి ,అంతర్ముఖ సౌందర్యం తో ,ఆముష్మికాలై ,బ్రహ్మానందాన్ని కల్గిస్తు ంది
నాట్యం .భారత దేశం లో నృత్యానికి ,నాట్యానికి దగ్గ ర సంబంధం వుంది .ఒక భావాన్ని
స్పష్ట ం చేయ టానికి గానం తోనూ ,వాద్య సమ్మేళనం తోనూ ,చేసేది నృత్యం .దీనిలో
ఆహార్యం ,ఆంగికం ,వాచికం ,సాత్వికం అనే నాలుగు విధాల అభినయాలున్నాయి
.భారతీయ నృత్యం లో పురుషులు   చేసే నృత్యాన్ని ''తాండవం 'అంటారు .ఇది చాలా
ఉద్ధ ృతం గా ,పటిష్టం గా వుంటుంది .స్త్రీలు చేసేదాన్ని ''లాస్యం ''అంటారు .ఇది లలితం గా
,కోమలం గా వుంటుంది .
           వైదిక కాలమ్ నుంచి నృత్యాలు మనకు సంప్రదాయం గా వస్తూ నే వున్నాయి
.వర్షా ల కోసం ,అశ్వ మేధ యాగం సందర్భం గా ,నెట్టి ఈద నీళ్ళ బిందెలు పెట్టు కోని
,కన్యలు ''ఇదం అమృతం ''అంతు పాడుతూ నృత్యం చేసే వారు .వివాహాల్లో కూడా
నృత్యాలు చేసిన ఆధారాలు కని పిస్తా యి .ఇంద్రు డు యుద్ధా నికి వెళ్ళే ముందు నృత్యం చేసే
వాడట .

         అయితె వీటి నన్నిటినీ మించింది -నాట్య పో షకుడు ,విశ్వ నటుడు ,అయిన పరమ
శివుడు చేసే తాండవం .దాని ప్రా ముఖ్యత దేనికీ లేదు .''అభినయ దర్పణం ''లో 
  ''ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాజ్మయం -ఆహార్యం చంద్ర తారార్కం తం నమః
సాత్వికం శివం ''  అనే శ్లో కం అందరికి పరిచయ మైనదే .దీని అర్ధం ఒక సారి చూదాం
''ఎవరి ఆంగిక విన్యాసం ,ప్రపంచ క్రమమో ,ఎవని వాక్కు ,సర్వ గ్రందాల సారమో ,ఎవని
అలంకరణ  చంద్రు డు ,, ,నక్షత్రా లో ,అట్టి సాత్విక భావ స్వరూపు డైన ''శివునికి ''అంటే
,మంగళ ప్రదం చేసే వానికి నమస్కారం .'' తాండవానికి రంగా లంకరణ ఎలా
ఎర్పాటయిందో తరువాతి భాగం లో తెలుసు కొందాం 
 సరస్వతీ పుత్రు ని శివ తాండవం --3

                                                 రంగ వైభోగం  

          ఆధునికాంధ్ర కవిత్వం పలు పో కడలు పో యే సందర్భం లో సరస్వతీ పుత్రు లు శ్రీ


పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు భారతీయతను ప్రతి బిమ్బించే ''పద ఛందస్సు ''ను
స్వీకరించి ,తెలుగు జిగిని వెలయించి ,''శివ తాండవం ''చేశారు .ఆ తాండవం శరీరం
గగుర్పొడిచే విధం గా ,వివిధ గతుల నడకల తో ,పో కడల తో ,సాహితీ రంగ స్థ లాన
అభినయించి చూపారు .

         పరమశివుని తాండవం అత్యాశ్చర్యం గా చూపిస్తూ ,అది అలౌకికానన్ద మని తెలియ


జేశారు .
''ఏమానందము -భూమీ తలమున -శివ తండ వ మట  -శివ లాశ్యం బట  '' అని రంగాన్ని
సిద్ధం చేసి ,ఆ రంగ వైభవాన్ని వర్ణిస్తు న్నారు .''అలలై బంగరు కలలై -పగడపు బులుగుల
వలె-మబ్బులు విరిసినయవి ''.ఈ ఆనందం మానవులకే కాదు ,పక్షులు ,పుష్పాలు కూడా
ఆనందా బ్ది లో   ఓల లాడు తున్నాయి .''పలికెడు నవే ప-క్షులు ప్రా బలుకులో -కల
హైమవతీ -విలసన్నూపుర --నినాదములకు -న్నను కరణం బులో  ''  రాలిన ప్రతి పుష్పం
హైమవతీ కుసుమా లంకారం లో తాను కూడా ఒకటి అని సంబర పడిందట .''రాలిన ప్రతి
సుమా -మేలా నవ్వును -హైమవతీ కుసు -మాలంకారము  -లందున దానొక  - టౌదు
నటంచునో
''
 లలిత మైన హైమవతీ శరీరం పూవులు ,కాయల తాకిడికి వసి వాడునని ''లలితా మృదు
-మంజుల మగు కాయము -బూవుల తాకుల -బో వసి వాడేదో ?అని అతి సున్నితం గా
అంటారు .
    పార్వతీ దేవికి గీర్వాణి ,వాణి అయిన భారతి అలంకారం చేస్తో ంది .శివునికి
చతురాననుడు అయిన బ్రహ్మ ,సర్వ భూష నాలు సవ ద  రిస్తు న్నాడు .
''తకజ్హ ం ,తకజ్హ ం ,తక దిరి కిట నాదమ్ము లతో ''లోకేశుడైన శివుడు నాట్యం చేసే సందర్భం
లో ,''భ్రు మ్గంములు గొంతులు సవ ద  రించును -సెల కన్నెలు కుచ్చులు లెల్లా విచ్చల
విడి గా ,దుసికిల్లా డగా బరుగుడును ''.
''ఓహో ,హాహా -యూహా తీతం  --బీ యానందం -బిలా తలంబున ''అంటూ 
''ఆడునట నా --ర్యా ప్రా ణే శ్వరు -డో ,దిన మణి నిలు   -రా ,దిన మంతయు -బడమటి
దేశపు -వారల కీ కధ -నేరిగించుటకై -బరి వేత్తేదవో ''?అని సూర్య గమనపు తొందరను
ప్రశ్నించాడు కవి ,పడమటి దేశ వాసులకు శివ తాండవ విశేషాలను తెలియ జెప్ప టానికో
అన్నట్లు గా సూర్యుడు పశ్చిమాన మునిగి పో తున్నాడట .
          విశ్వేశ్వరుని అడుగులు కడగ టానికి ,సమర్పించే పాద్యమో అన్నట్లు గా ,ఆవుల
మంద కన్నుల నుండి బాష్పాలు విడుస్తు న్నాయి .ఈ భావా లన్ని ,అపూర్వ మైన ఆనంద
చిహ్నాలు .ప్రకృతి అంతా శివ తండ వాన్ని ఆలోకిస్తూ ,మై మరచి ,వుండే తీరు మనకు
కళ్ళ ముందు దృశ్యమానం చేశారు పుట్ట పర్తి వారు .ఈ విధం గా నాట్య రంగం సిద్ధ మైంది
.నందీశ్వరుని తో ,నాందీ వాచా కాన్ని నాగర భాష లో ఔచితీ యుతం గా పకికిస్తా రు
ఆచార్యులు .భాష పై వారికున్న సాది కారత  తెలుస్తు ంది. చివరలో తెలుగు ను చొప్పించి
,శివుని తో నందీశ్వరుడు ఇలా అంటాడు –

      ''నీ నృత్త ంములో ,నఖిల వాజ్మయము -తానము మరియు ,గానము గాగను -తాండ
వింప గా దరుణం బైనది -    
        ఖండెన్ దు  ధరా ,గదలుము నెమ్మది ''అని ఆహ్వానిస్తు న్నాడు .

                                  తాండవ కేళీ విలాసం 

       శివుని తాండవ నృత్యాన్ని ,తన ప్రజ్ఞా వైభవం తో శ్రీ పుట్ట పర్తి భావ స్ఫూర్తి కల్గించే
విధం గా ఇలా వర్ణిస్తా రు .
''తలపైని జదలేటి  యలలు తాండవ మాడ --నలల త్రో పుదుల గ్రో న్నెల పూవు గదలాడ 
 మొనసి ఫాలము పైన ,ముంగురులు చేర లాడ -గను బొ మ్మ లో మధుర గమనములు
నడ యాడ 
 గను పాప లో గౌరి ,కసి నవ్వు చిందింప ,--గను చూపులను తరుణ కౌతుకము
జుమ్బింప 
 గడగి మూడవ కంట ,కటి నిప్పులు రాల -గడు నేర్చి పెదవి పై ,గటిక నవ్వులు వ్రేల 
 ధిమి ధిమి ధ్వని సరి ద్గిరి గర్భములు తూగ -నమిత సంరంభ హాహా కారములు రేగ 
         ఆడే నమ్మా శివుడు -పాడే నమ్మా భవుడు ''

              ఈ విధం గా మొద లైన తాండవం క్రమంగా వేగాన్ని పుంజు కొంది .''కిసలయ


జటా చ్చటలు   ముసురు కోని వ్రేలగా ,బుసలు కోని తల చుట్టూ భుజగములు బారాడగా
,మకర కుండల ,చకా చకలు చెక్కుల బాయగా ,నకళంక కంత(kantha ) హారాళి
,నృత్యము సేయ ''శివుడు నాట్యం చేస్తు న్నాడు .మొత్త ం దృశ్యం అంతా మన కళ్ళ ముందు
కనిపించేట్లు చేశారు .మనం కైలాసం లో శివుని సమీ పం లో వుండి చూస్తు న్న అనుభూతి
కలిగించారు .ఒడలు గగుర్పొడుస్తు ంది .ఆచార్యుల వారి ఊహా పద సంచారం
తాండ వాన్నిప్రత్యక్ష అనుభవం  చేశారు .తాను అనుభూతి పొ ంది ,మనకూ ,ఆ
అనుభవాన్ని అందించారు

.రచించి వారు ,చదివి మనము తరిస్తు న్నాం .


''మొలక మీసపు గట్టు --ముందు చందురు బొ ట్టు  
 పులి తోలు హో మ్బట్టు -జిలుగు వెన్నెల పట్టు  
 నేన్నడుమునకు చుట్టు -క్రో న్నాగు మొల కట్టు  
 గురియు మంటల రట్టు -సిక పైన నల్ప కల్పకపు పుష్ప జాతి 
 కల్పపు పుష్ప జాతి బెర్లా డు మధుర వాసనలు 
 బింబా రుణము కదలించు దాంబూలము 
 తాంబూల వాసనల దగులు భ్రు ంగ గణంబు 
గనుల పండువు సేయ ,మనసు నిండుగ బూయ 
 ధన ధన ధ్వని దిశా తతి పిచ్చ లింపంగా 
 ఆడే నమ్మా శివుడు -పాడే నమ్మా భవుడు ''
            నాట్య విధానాన్ని విపులంగా వివ రించారు ఆచార్యుల వారు .''సకల
భువనములు ఆంగికం గా సకల వాజ్మయం వాచికం గా సకల నక్షత్రా లు కలాపముగా
సర్వము తన ఎడద ,సాత్వికం గా ,చతుర్విదాభినయ రతితో ,నాట్య గరిమాన్ని ,తన లోనే
తాను వలచి నృత్య ,నృత్త ,భేదాలుచూపే   ,లాస్య ,తాండవ భేదాన్ని చూపుతూ ,సకల
దిక్పాలకులకు పార వశ్యం కలిగిస్తూ పరమ శివుడు తాండవ కేళీ విలోలుడై నట్లు
వర్ణించటం'' ఆచార్యుల వారి వైదుష్యానికి ఆన వాలు .
          తాండవ విశేషాలు మరో సారి -

 సరస్వతీ పుత్రు ని శివ తాండవం --4

                                         రంగ వైభోగం --2


-- నాట్యానికి అవసర మైన సర్వ లక్షణా లను వివరిస్తూ ,అవి ఒక దానితో ఒకటి కలిసి
యెట్లా రసో త్పత్తి చేస్తు న్నాయో వివ తీస్తా రు పుట్ట పర్తి  వారు .   
''కర ముద్రికల తోనే -గనుల చూపులు దిరుగ  
 దిరుగు చూపుల తోనే ,బరువెత్త హృదయమ్ము 
 హృదయమ్ము వెనువెంట ,గదిసి కొన భావమ్ము 
 కుదిసి భావము తోనే ,కుదురు కోగ రసమ్ము 
 శిరము గ్రీవమ్ము ,పేరురము ,హస్త యుగమ్ము 
 సరిగాగ మలచి ,గండరువు నిల్పి న యట్లు   
 తారకలు జలియింప ,దారకలు నటియింప 
 గోరకములై ,గుబురు కొన్న జూటము నందు 
 నురగాలి ,నలి రేగి ,చొక్కి వీచిన యట్లు  
 పరపులై పడ గల్ప పాద పంబుల బూవు 
 లాడే నమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ''

        ఘల్లు ఘల్లు న శివుని కాళ్ళ గజ్జెలు మ్రో గగా ,నాట్యాన్ని తిలకిస్తూ ,సకల
భువనాలకు కల్గిన ఆనందాన్ని వర్ణిస్తూ ,ఆ ఆనందం ఎంత స్వచ్చ మైనదో తెలియ జేయ
టానికి ,సృష్టి లోని తెల్లని వస్తు వుల నన్నిటినీ వర్ణిస్తా రు .

''తేలి బూదే తెట్టు లు కట్టి నట్లు ,చలి కొండ మంచు కుప్పలు పేర్చి నట్లు ,ముత్తెపు సౌరులు
పో హళించిన యట్లు ,అమృతమును ఆమతించి నట్లు ,ఘన సారాన్ని ,కల్లా పి చల్లి నట్లు
,మనసు లోని సంతోషం కనుల కని పించి నట్లు ''ఆనందం తాండ వించింది
ఎల్లెడలా'' .ఇందులో తెలుపు స్వచ్చత వినిర్మలత ,చల్ల దనం అన్నీ కల గలిపి వున్నాయి .

         పైన చెప్పిన దానికి పూర్తిగా   విభిన్న మైన విషయం తో '',నీల గళుని ''నాట్యం చే
కల్పింప బడిన నీలిమ వ్యాప్తి చెంద టాన్ని ,కడు చమత్కారం గా వర్ణిస్తా రు .

       ''మబ్బుగములు లుబ్బి కోని ప్రబ్బి కొన్న విధాన 


        నబ్బురపు నీలిములు  లిబ్బి సేరు విధాన 
        నల్ల గలువలు దిక్కు లేల్లె విచ్చు విధాన 
        వగలు కాటుక కొండ పగిలి చెదరు విధాన 
        దగిలి చీకటులు గొప్పగా గప్పెడు విధాన 
        దన లోని తామసము కనుల జారు విధాన 
        గులుకు నీలపు గండ్ల ,దళుకు చూపులు బూయ 
        ఘల్లు ఘల్లు మని కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రో య 
        ఆడేనమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ''

               నాట్య వేగాన్ని ఉధృత గతిలో వ్యక్త పరుస్తూ ,విన్యాస ,విలాసాలను చక్కగా


చూపించారు ,శివ కవి శ్రేస్తు లు  ఆచార్యుల వారు .

''హంసాస్యమును హంసభాగానికి ఆనించి ,కలికి చూపుల చంపకములు పై జల్లి ,పక్కకు


కాంతాన్ని మెలకువ గా నాడించి    ,గ్రు డ్లు చక్రా ల్లా తిప్పి ,కను బొ మలను ధనువుల్లా
వంచి ,భూమిపై నొక కాలు ,దివి పై నొక కాలు వుంచి ,శివుడు నాట్యం చేస్తు ంటే ,ఇలలో
చెలువు (సౌందర్యం )రూపై నిల్చి నట్లు న్నాడట .దేవతలు భక్తీ తో స్తో త్రా లు చేస్తు న్నారు
కనులు భావాలు ఏ విధం గా  ఎగ  జిమ్మాయో వివరిస్తు న్నారు .

''ఒక సారి దిరములై ,యుండి కాంతులు 


 ఒక్క సారి గంట వేసి కోని ఫూత్క్రుతి జిమ్ము 
 నొక్క సారి మను బిళ్ళ యోజ చెంగుల దాటు 
 నొక సారి వ్రేలు వాడిన పూల రేకులై 
 యొక సారి దుసికిళ్ళు వోవు చిరు చేపలై 
 యొక సారి ధనువు లై యుబ్బు కన్నుల బొ మ్మలు ''

          హస్త విన్యాసం అమోఘం గా సాగింది .అవి స్థ ంభ యుగమో ,నీప శాఖా ద్వయమో
,తెలియటం లేదు .కుంభి కర కాండములలో గోన బైన తీగలో అర్ధం కావటం లేదు .సుమ
దామమా ?శిరీషములే నిల్చెనా ,అన్నట్లు న్నవి .ఇవేవీ కాక తటిత్ ప్రభా తాండవమా ?అని
పిస్తో ంది .మంద గతి లో కది లేటప్పుడు ,చేతులు కంపిస్తు న్నాయి .శీఘ్ర గతి లో ,కాన
రావటం లేదు .ఎంత అనుభవ సారం  రంగ రించారో తెలుస్తు ంది .
      మయూరా లాపన శివ తాండవం లో ,షడ్జ మం గా వుంది .చికిలి గొంతుకతో కూసే కపి
స్వరం సకలేశ్వ రుని ,శృతి స్థా యికి ,పంచమం వాయు పూరిత  వేణు వర్గ ం తాండ వానికి
,తార షడ్జ మాన్ని అందు కొంది .సహజ సిద్ధ మైన ,వాణిని ,సరిగ్గా ,నాట్య విధానాలకు
,జత చేసి ,చూపిన అద్భుత సన్ని వేశం .

                                   శాస్త ్ర విధానం -స్వేచ్చ 

      ఈ విధం గా సాగిన శివ తాండ వాన్ని ,తిల కించిన వారి లో కలిగిన మార్పులను
,పుట్ట పర్తి వారు చక్క గా చూపారు
.
   ''సరి గాగ ,రూపించి షడ్జ మ ము పట్ట ంగ 
    శర జన్ము తేజీ పించము విప్పి నర్తింప 
    ఋషభ స్వరంబు కుల్కించి పాడిన నంది 
    వృష భంబు చేల రేగి నియతి మై లంఘింప 
    నందంబు గా దైవతా లాప నము సేయ 
    గంధర్వ లోకంపు గనుల బూవులు బూయ 
    బని బూనుచు నిషాద స్వరము రక్తి కి దేగ 
    వెనకయ్య బృంహితము   ,వెనుక దరుము క రాగ ''
    నాడే నమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ''

             ఇందులో ,జంతువులకు వానికి ఇష్ట మైన  రాగాలను జత కూర్చటం లో కవి


నేర్పు కనిపిస్తు ంది .భరత శాస్త ్ర విధానాన్ని అనుసరించి ,నాట్యము సాగు తున్నా ,కళ కు
స్వేచ్చ కావాలని కోరు తారు ఆచార్యుల వారు
.
''శాస్త మ
్ర ులను దాటి ,తన స్వాతంత్ర్యమును బూని 
 శాస్త ్ర కారుల యూహ సాగు మార్గ ము  జూపి 
 భావ రాగ మూల సంబంధంబు ,రాగ లీ 
 లా విశేషంబు నుల్లా సంబు గది యింప 
 భావమే శివుడు గా బ్రమరి చుట్టెడి భంగి 
 తానే తాండవ మౌనో ,!తాండవమే తానౌనో 
 ఏ నిర్ణయము దనకే బూని చేయగ రాక 
 డా మరచి ,మర పించి ,తన్ను జేరిన వారి 
 గామునిని ,దన మూడు ,గన్ను లను సృష్టించి ''
          ఆడి ,పాడాడు శివుడు .కామునికి పునర్జన్మ కల్పించి ,అతనికి ఆనందాన్ని కల్పింప
జేశాడు శివుడు .అపూర్వ కవితా సృష్టి .
''ఒక యడుగు జననంబు ,నొక యడుగు మరణంబు 
 నొక భాగమున సృస్ష్టి ,,యొక వైపు బ్రళ యంబు  
 గను పింప దిగ కన్ను గొనలు మిన్నుల నంట 
 ముని జననంబుల హృదయములు ,దత్పదంబంత 
 యాడే నమ్మా శివుడు బాడే నమ్మా భవుడు 
              నాట్యం పరా కాష్ట కు వచ్చింది .ఇక్కడే కవి ,నేర్పుగా ,అద్వైతాన్ని మేళ వించి
,అద్భుత రస సృష్టి చేసి ధన్యులై నారు .పరిణత చెందిన వారి మేధస్సు కిది మంచి
ఉదాహరణ.
   ''హరియే హరుడై ,లచ్చి యగ జాత యై ,సరికి 
     సరి ,దాన్డ వము లాడ ,సమ్మోద రూషితులు 
     హరుని లో హరి జూసి ,హరి యందు హరు జూచి 
     నేర వేగ దేవతలు విస్మితులు ,మును లెల్ల 
     రది గతానంద భావా వేశ చేతస్కు 
     లేద విచ్చి ,ఉప్పొంగి ,యెగిరి స్తో త్రము సేయ 
     భేద వాదము లెల్ల బ్రదలి పో వగ 
     మేదినియు ,నద్వైతమే బ్రతి ధ్వను లీన 
     నాడే నమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ''
           ఈ అద్వైత సిద్ధా ంత ప్రతి పాదన కు మెచ్చి కదా జగద్గు రు శంకరులు కంచి కామ
కోటి పీతాదిపతులు ''శివ తాండవం ''ను తమ నిత్య పారాయణ లో భాగం గా చేశారు
.నిజం గా శివ కేశవులకు భేదమే లేదు కదా ..దీనికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి .వాటి
విషయం తరు వాత తెలియ జేస్తా ను .

సరస్వతీ పుత్రు ని శివ తాండవం - 5

                                                   అద్వైత సౌరభం 
--        ఒకప్పుడు శుక మహర్షి తన తండ్రివ్యాస భగ వానులను ,శివ కేశవులను గురించి

,లక్ష్మీ నారాయనులను గురించి కొన్ని ప్రశ్నలు అది గాడు .వాటికి సమాధానం గా

,సాక్షాత్తు పర మేశ్వరుడే శుక మహర్షికి వివ రాలు తెలి పాడు .''బ్రహ్మ ,విష్ణు

,మహేశ్వరులు ఒక్కరే .వారి భార్య లైన సరస్వతి ,లక్ష్మి ,పార్వతులు ఒక్కరే .మన దృష్టి
లోనే వేరుగా కని పిస్తా రు .ఉన్నాత స్తా నాల్లో వున్న వారికి అంతా ఒక్కారు గానే కని

పిస్తా రు .

''ఏ నమశ్యంతి గోవిందం ,తే నమశ్యంతి శంకరం -ఏ యర్చయింతి హరిం భక్త్యా ,తే అరచ

యంతి వృష ధ్వజం 

 ఏ రుద్రం నాభి జాయంతి ,తేన జాయంతి కేశవం -రుద్రత్ప్రవర్త తే బీజం -బీజయోని

ర్జనార్దనా 

 యో రుద్ర స్వయం బ్రహ్మా ,యో బ్రహ్మ సహుతాశానః -బ్రహ్మ ,విష్ణు ,మాయో రుద్రా  

 అగ్ని స్టో మా త్మకం    జగత్ ''.    అని చెపుతూ ,

         ''పుల్లింగ సర్వ మీశాన ,స్త్రీ లింగ భవత్సుమా --ఉమా రుద్రా త్మకా సర్వాఃప్రజా స్థా వర

జంగామాః  

          వ్యక్త ం సర్వ ముమా రూపం -అవ్యక్త ం తూ మహేశ్వరః 

          ఉమా శంకర యోర్యోగః సయోగో విష్ణు రుచ్యతే 

          యస్తు తస్మై నమస్కారం ,కుర్యాద్భక్తి సమన్వితః         అని వివ రిస్తూ ,ఎవరు

శివ భక్తు లో ,వారు విష్ణు భక్తు లు కూడా అని తెలియ జెప్పాడు వ్యాస ముని .

        ''అంత రాత్మా భవేత్ బ్రహ్మా -పరమాత్మా మహేశ్వరః 

          సర్వేషా మేవ భూతానాం -విష్ణు రాత్మా సనాతన 

          అస్య త్రైలోక్య వృక్షస్య -భూమౌ విటపి శాఖిననః 

          అగ్రం ,మద్యం ,తదా మూలం -బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరః 

          కార్యం విష్ణు హ్  ,క్రియా బ్రహ్మా - కారణం తు   మహేశ్వరః 

          ధర్మో రుద్రో ,జగద్శ్ విష్ణు హ్ -సర్వం జ్ఞా నం పితామహః  

          శ్రీ బ్రహ్మ ,రుద్రేతి -యంతం బ్రయా ద్విచ క్షణః 

          కీర్తి నా త్సర్వ దేవస్య -సర్వ పాపైహ్ ప్రముచ్యతే ''           అని వివరిస్తూ  

                 ''రుద్రో నర-ఉమా నారీ -తస్మై తస్మై నమో నమః 

                  రుద్రో బ్రహ్మా ,ఉమా వాణీ  తస్మై తస్మై నమో నమః 


                  రుద్రో విష్ణు ,ఉమా లక్ష్మీ  తస్మై తస్మై నమో నమః ''

 ఈ రక మైన అద్వైతాన్ని ,సర్వ దేవతా సమ భావాన్ని ,ఆచార్యుల వారు తమ శివ

తాండవం లో ఎంత గొప్ప గా చూపించారో గమనించాం . వారు  త్రికాలాలకు ,త్రిమతాలకు

,అతీతం గా ఆలో చించి ,అందించిన సందేశం సందేశం అది .ధన్య జీవి ,పుణ్య మూర్తి పుట్ట

పర్తి వారు .

                                         శివా శివులు 

          '' నమశివాభయం  ,నవ యౌవనాభాం -పరస్పరా క్లిష్ట ,వపుర్ధరాభ్యాం 

            నాగేంద్ర కన్యా ,వృష కేత నాభ్యాం --నమో నమః శంకర  పార్వ తీభ్యాం 

 అని ఆది శంకరా చార్యులు ప్రా ర్ధించారు .దీనికి దీటుగా  భీమ ఖండం లో శ్రీ నాద మహా

కవి సార్వ భౌముడు ,ఎంత అద్భుతం గా వర్ణించాడో చూడండి .ఇది వ్యాస భగ వానునికి

కాశీ లో కని పించిన విశ్వనాదాన్న పూర్ణ ల ఆకృతి .

         ''చంద్ర బింబానన ,చంద్ర రేఖా మౌళి --నీల కుంతల ఫాల -నీల గళుడు 

          ధవళా యతేక్షణ ,-ధవళా ఖిలాంగుడు -మదన సంజీవని -మదన హరుడు 

          నాగేంద్ర నిభయాన -నాగ కుండల ధారి -భువన మోహన గాత్ర -భువన కర్త  

          గిరి రాజ కన్యకా ,గిరి రాజ నిలయుండు ,సర్వాంగ  సుందరి  సర్వ గురుడు    

          గౌరి ,శ్రీ విశ్వ నాధుండు -కనక రత్న మెట్టి చట్ట లు బట్టు కొనుచు 

          యేగు దెంచిరి వొయ్యార మెసగ ,మెసగ -విహరణ క్రీడ ,మా యున్న వేది కపుడు ''

 అద్వైత మాతా చార్యులు ఆది శంకరులు ''శివ -శివా ''ద్వంద్వానికి చేర్చి ''సాంబ సదా

శివుని ''అంటే అంబ తో కూడిన శివుని ఆరాధించారు .దాని పై ''సౌందర్య లహరి ''చెప్పారు

.మొదటి శ్లో కం లోనే ''శివా శివులు ''కు నమస్కారం చేస్తూ ఇలా అంటారు .''కలాభ్యాం

చూడాలంకృత  శశి కలాభ్యాం నిజ తపః -ఫలాభ్యాం -భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవ తుమే 

  శివాభ్యాం అస్తో క త్రిభువన శివాభ్యాం హృది పునర్భావాభ్యాం -ఆనంద స్ఫూర

దనుభావాభ్యాం నతి రియం ''


సరస్వతీ పుత్రు ని శివ తాండవం -6

                                          శివా శివులు --2


--      భగవద్గీత లో కూడా ,గీతా చార్యుడు శ్రీ కృష్ణు డు 'అనన్యాస్చింత యంతోమాం ,ఏ
జనాః పర్యు పాసతే --తేషాం నిత్యాభి యుక్తా నాం -యోగ క్షేమం వహామ్యహం '.శివా నంద
లహరి లో భగవత్పాదులు శ్రీ శైల మళ్లి కార్జు న ,భ్రమ రాంబా లను ఎలా దర్శించారో
చూడండి .
    ''సంధ్యా రంభ విజ్రు మ్భితం శృతి శిర స్తా నానంత రాదిష్టితాం  
     సప్రేమ భ్రమ రాభి రామ ,మసక్రు త్ సద్వాసనా శోభితం 
     భోగీన్ద్రా భరణం -సమస్త సుమనః పూజ్యం గుణా విష్క్రుతం 
     సేవే శ్రీ గిరి మళ్లి కార్జు న మహా లింగం శివా లింగితం .''
                నల్ల ని మేఘాన్ని చూస్తె ,నెమలి నాట్యం చేస్తు ంది .అలాగే ఉమా దేవి ని చూసిన
శివుడు నాట్యం చేస్తు న్నాడని శ్రీ శంకరులు -
       ''ఆకాశేన శిఖీ ,సమస్త ఫణి నాం,నేతా కలాపీ నతా 
         నుగ్రహే ప్రనవోప దేశ నినదైహ్ కేకీతి యోగీయతే 
         శ్యామం శైల సముద్భువాం ,ఘన రుచిం ,దృష్ట్యా నటంతం ,ముదా 
         వేదాన్తోప వనే విహార రసికం తం నీల  కంఠం భజే ''
          తాండవం చేసే శివా శివులగు సాంబ సదా శివుని నేను సేవిస్తా ను అంటూ
,శివానంద లహరి లో 
    ''సంధ్యా ఘర్మ దివాత్యయో హరి కరా ఘాత ప్రభూ తానక 
     ధ్వానో వారిద గర్జితం ,దివిషదాం ,దృష్టి చ్చటా చంచలా 
     భక్తా నాం ,పరి తోష బాష్ప వితతి ,ర్వ్యుష్టి ర్మయూరీ శివా 
     యస్మిన్నుజ్వల ,తాండవం ,విజయతే ,తం నీల కంఠం భజే ''
              విష్ణు వు ''ఆనకం ''అనే తప్పెట వాయిస్తు న్నాడు .దేవతలు భక్తి పార వశ్యం తో
వున్నారు .సాంబ శివుని తాండవం ,లోకోత్త ర మైనది .శివ ప్రదమే కాదు మంగళ ప్రదం
.మయూరి అంటే ఆడ నెమలి .అది నాట్యం చేయదు .మయూరమే  అంటే మగ నెమలి
మాత్రమే నాట్యం ఆడు తుంది ..శివా శివులు మయూరీ మయూరాల వలె నాట్యమాడు
తున్నారు .
      హిమ పర్వతపు శిలల పై శివ తాండవం జరుగు తోంది .ఆయన పాదాలు కంది
పో తాయేమో నని ,భగవత్పాదులు భావిస్తూ ,మెత్త నైన తన హృదయం పై నాట్యం
చేయమని అర్ధిస్తు న్నారు .
  ''ఎష్యత్సేషజనిం ,మనోస్య కఠినం ,తస్మిన్నతా నీతి మ
   ద్రా క్షాయై ,గిరి శీమ్ని ,కోమల పద న్యాసః పురాభ్యాసితః 
   నోచే ద్దివ్య గృహాంత రేషు ,సుమస్త ల్పేషు ,వెద్యాదిశుహ్ 
   ప్రా యస్సత్సు శిలా తలేషు ,నటనం ,శంభో కిమర్దం తవః ''
          విష్ణు వుకి ,శివునికి ఎంత దగ్గ ర సంబంధం వుందో ,శ్రీ శంకరులు చెప్పారు .త్రిపురా
సుర సంహారం లో ,విష్ణు వు ,శివుని వింటికి బాణం అయాడు .నంది రూపాన్ని పొ ంది
,వాహనం అయాడు .అంబ రూపం భార్య అయాడు .శివ పాద సేవ కోసం వరాహ రూపం
పొ ందాడు .(కిరాతార్జు నీయం ).జగన్మోహినీ రూపం పొ ంది శివునికి ప్రీతి కల్గించాడు
.తాండవ సమయం లో విష్ణు వు మృదంగం వాయిస్తా డు .హివుడిని సహస్ర కమ లాలతో
అర్చించేందుకు తక్కు వైన ఒక్క కమ లాన్ని తన నయన కమలం తో ,అర్చించాడు
(కన్నప్ప  ).అందుకే శివ కేశవు లకు భేదం లేదు .
   ''బాణత్వం ,వ్రు షభాత్వ మర్ధ వపుషా ,భార్యాత్వ మార్యా పతే 
    ఘోణిత్వం ,సఖితా ,మృదంగ వాహతా చేత్యా ది టాపం దధే  
    త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ ,త్వద్దేహ భాగో హరిహ్ 
    పూజ్యా త్పూజ్య తరస్య ,ఏవ ,హిన చేత్కోవా త దన్యోదికః ''
                ఈ శివ విష్ణు అభేదాన్ని తన శివ తాండవం లో చూపిన తర్వాత ,శ్రీ పుట్ట పర్తి
వారు ,ముగింపు ను కడు రమ్యం గా చూపించారు .శోకం ,సంతోషం ,ఏకం అయి నాయట
.నర ,నాకములు ,అనంతా కాశం ,పరిమిత భూమి ,కలిసి పో యాయి ఆ ఆనంద లహరి లో
.పరమ ఋషులు ,అజ్ఞా నులు ,తరులు ,బీజములు ,విరులు ,మొగ్గ లు  అద్వైతం ,
అద్వైతం అని ''అద్వయం ''గా అఖిల లోకాలు యెలు గెత్తి  చాటి , నట్లు ,ఒత్తి పలికారట .ఆ
భావం ,ఆ అనుభూతి ,అలోకిక ఆనందాన్ని కల్గించటం మనం ప్రత్యక్షం గా చూస్తు న్నాం
.ఒడలు పులక రిస్తా యి .రస సాక్షాత్కారం కల్గింది .అమోఘ కవితా సృష్టి కి నీరాజన పుష్ప
వృష్టి .
        నాట్యావ సాన కాలమ్ లో ,హరుడు కూడా హరిని ,స్తు తిస్తా డు .తాండవ కేళి
విరమిస్తా డు .ఇది పరమ పావనమై ,సకల లోక వాసు లకు భక్తి పార వశ్యాన్ని కల్గించిన
అమోఘ రచనా పాటవం .ఏవేవో ఊహా లోకాల్లో విహారం చేస్తా ం .
    ''పద్మ మనోజ ,యావక పుష్ప శరీర --పద్మ సుందర నేత్ర బావాంబరా తీత 
     మాయా సతీ భుజా ,మధు పరి రంభా -విషయ వివేక ,వ్రు షీక ,సంచయోది ష్టా త 
     శౌరి ,నీ తేజమే ,సంక్ర మించెను నన్ను -బూరించే ,దాన్డ వము బూర్ణ చిత్కళల తోడ  
     నని ,నిటలము  నందు ,హస్త ములు మొగిచి --వినతుడై శంకరుడు ,విష్ణు వును
నుతించి 
      ఆడే నమ్మా శివుడు -ఆడే నమ్మా భవుడు ''
            ఇప్పటి దాకా '' శివ తాండవం'' చూశాం కదా ,ఇక'' శివా లాస్యం'' చూద్దా ం -అయితె
తర్వాత మాత్రమే .
                        సశేషం 
                       మీ --గబ్బిట దుర్గా ప్రసాద్ --09 -02 -12 .

సరస్వతీ పుత్రు ని శివ తాండవం --7 (చివరి భాగం )

                                               శివా లాస్యం 
           శివ తాండవం పూర్తి అయింది .పార్వతీ దేవి చెలి కత్తె ''విజయ ''ప్రా ర్ధన గీతం పాడు
తుంది .ఇది సంస్కృత రచన ..లల్త ంలలితం గా సాగి   ,శివా లాస్యానికి మార్గ ం సుగమం
చేస్తు ంది .గిరి కన్నె లాస్యం ,లలిత లలత పదాలతో ,మనోహరం గా వర్ణించారు సరస్వతీ
పుత్రు లు .శివ తాండవం తిలకించిన పార్వతి ఎంత చక్కగా నవ్విందో చూడండి . 
             ''ఫక్కు మని నవ్వినది జక్కవల పెక్కు వల -జక్కడుచు ,చను దో యి ,నిక్క
బార్వతి యపుడు  
              నిక్కు చను దో యితో ,నిబిడ రోమోద్గ రము -దిక్కు దిక్కుల నెల్ల ,నేత్రో త్సవము ''
గిరికన్నే పార్వతి అలస మారుతం లాగా ఆడింది .సెలకన్నె   ఫకాలున నవ్వి నట్లు
పాడినది .శరదబ్జ ధూళి పింజరితముల చక్రముల సరి దూగు ,లావణ్య భరిత
కుచయుగమ్ములు చను కట్టు నెగ మీటి ,మిను దాకునో యనగా పైపైని వ్రు క్షమ్ము
విరియించి ఆడినదట పార్వతి దేవి .
           ''ప్రతి పదము లో శివుడు పరవశత దూగంగా -సతి చంద్ర మకుటంబు ,సారెకు
జలిమ్పంగా   
            ప్రతతి దూగాడి నట్లు వాత దూతం బౌను -శత పత్రమది ముక్త సరి విచ్చి కొన్నట్లు
-ఆడినది గిరి కన్నె'' 
గగన వనం లో విచ్చి కొన్న జలదం వలె ,వనం లో పారాడే వాత పొ తం వలె గిరి కన్నె
సంచలించింది ,సంచలనం కల్గించింది .
           శివా లాస్యానికి శివుడు ఆనంద పరవశు డైనాడు .చేతులు కలిపి నాట్యం చేయ
ప్రా రంభించాడు ప్రకృతి ,పురుషుల విలాసం జరిగింది .అర్ధనారీత్వం సార్ధకత చెందింది .
    ''తన లాస్యమును మెచ్చి ,తరుణ చంద్రా భరణుడు --అను మోదమున జేతులను
కలిపి యాడంగ 
     శివ శక్తు లొక్కటి గ జేరి నంతనే -మౌను లవి క్రు తేన్ద్రియు తోమ్మటంచు జాటిమ్పంగా -
గిరి కన్నె ఆడినది .''
           అప్పుడు దేవత లు అందరు, చరిత కంత(kantha )ములతో శివ శక్తు లు  మంగళ
గీత ములతో ,గీతా లాపన చేశారు .సర్వ మంగళ ప్రదమై ,శివమై ,సౌభాగ్య వంత మై
,సమాప్త ం చెందింది .
           ఇంత గొప్ప కావ్యాన్ని ,''మధుర మనోహరం ''గా రచించిన సరస్వతీ పుత్రు లు శ్రీ
పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు ధన్యులు .చదివిన మనము ధన్యులం అవటానికే
వారీ ప్రయత్నం చేశారు .
          ''జయన్తి తే రస సిద్ధా ః కవీశ్వరాః -నాస్తి తేషాం-యశః కాయే --జరా మరణజం భయం
''
          సంపూర్ణం        
          ''సరస్వతీ పుత్రు ని శివ తాండవం ''అన శీర్షికతో దీన్ని 1973 మే నెలలో రాశాను
.ఇది అదే నెలలో ''ఆంద్ర ప్రభ -సాహితీ  గవాక్షం '' లో ప్రచురిత మైంది .అంటే సుమారు 39
సంవత్స రాల నాటిది అన్న మాట .దీన్ని మార్పులు చేర్పులు చేసి 29 -09 -1990  న
ఉయ్యూరు కు సమీపం లోని గరిక పర్రు శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం లో విజయ
దశమి పర్వ దినాన ఉపన్యాసం చేశాను .అదీ ఇరవై ఏళ్ళ కిందటి మాట .ఇప్పుడు మీ
కోసం అందించాను .
           ఈ వ్యాస పరంపరను సరస్వతీ పుత్రు లు స్వర్గీయ పుట్ట పర్తి నారాయణా చార్యుల
వారికే సభక్తి కంగా అంకితమిస్తు న్నాను .
      ''ఆప్యాయంతు మమాన్గా ని ,వాక్ ప్రా ణ శ్చ చక్శుహ్ శ్రో త్ర మధో బల మిన్ద్రియాని
,సర్వం బ్రహ్మో పనిష దం ,మాహం బ్రహ్మా ,నిరాకుర్యా మామా బ్రహ్మ నిరాకరో ,దనిరాకరణ
మస్తు ,అనిరాకరణ మస్తు ,తదాత్మ నిరతే ,య ఉపనిషత్సు ధర్మాస్తే -మనంతుతే మయి
సమ '' 
               ఓం శాంతి శాంతి శాన్థి హ్ 
 సర్వం సంపూర్ణం 

భరద్వాజ పుట్ట పర్తి శివ తాండవం

శివ తాండవం -1

బహు భాషా కోవిదుడు’’ పెనుగొండ ‘’కావ్య నిర్మాత ,దానినే ,పాఠ్య గ్రంధంగా చదివి విద్వాన్
పరీక్ష  రాసినవారు   ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం శ్రీశంకరాచార్యుల వారిఆశీస్సులతో పొ ంది ,
‘’భావ కవి చక్రవర్తి ‘’గా కీర్తి గాంచి ,పద్మశ్రీ ని ప్రభుత్వం చే పొ ంది  ‘’శివ తాండవం ‘’కావ్యం
తో శాశ్వత యశస్సు నార్జి౦చినవారు  శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యులవారు .ఆ కావ్యాన్ని
వారి ముఖతా విని విని పులకించిన ధన్యులెందదరో ఉన్నారు .ఆచార్యులవారికి సాహిత్యం
తో పాటు సంగీత నాట్య శాస్త్రా లూ నేర్చారు .ఇంతతిప్రతిభ రవీంద్రు నికి మాత్రమే ఉండేది . ‘’
సరస్వతీ పుత్రు ని శివ తాండవం ‘’అని సుమారు 40 ఏళ్ళ క్రితమే ఆంద్ర ప్రభ ‘’సాహితీ
గవాక్షం ‘’లో రాశాను .

   ఈమధ్యే శ్రీ రావి మోహన రాగారు సరసభారతి ఉగాది వేడుకల సందర్భంగా


వచ్చినపుదు సభా ముఖంగా నాకు భరద్వాజ మహర్షి రాసి శ్రీ దో ర్బల విశ్వ నాద శర్మ
గారు సంపూర్ణ వ్యాఖ్యానం తో ప్రచురింపబడిన ‘’శ్రీ శివ కర్ణా మృతం ‘’కానుకగా అంద
జేశారు .దాన్ని శ్రద్ధగా చదువుతున్నాను .నాకు శ్రీ శంకరాచార్య విరచితం అని ప్రసిద్ధమైన
శ్రీరామకర్ణా మృతం  బిల్వ మంగలుడు లీలాశుకులై రాసిన శ్రీకృష్ణ కర్ణా మృతం
తెలుసు,కాని  శ్రీ శివ కర్ణా మృతంఉందని తెలియనే తెలియదు దీన్ని భరద్వాజ మహర్షి
రాశాడనీ తెలియదు .భరద్వాజుడు కాదు అప్పయ దీక్షితులే దీన్ని రాశాడని ఇందులో
ఉపో ద్ఘా తం రాసిన సంస్కృతాంధ్ర మహా పండితులు  శ్రీ గరిమెళ్ళ సో మయాజులు శర్మగారు
అన్నారు .కాని పుస్త కం భరద్వాజ ప్రణత
ీ ంగానే ప్రచురితం .ఇందులో ప్రతి శ్లో కం అమృత
గుళికయే.శివ భక్తీ ప్రపూరితమే .మూడు అధ్యాయాలున్న ఈ కావ్యం లో రెండవ
అధ్యాయం లో శివ తాండవం వర్ణించ బడింది .దాన్ని చదివి పుట్ట పర్తి వారి శివతాండవాన్ని
నాకు తెలిసినంత వరకు రెండిటినీ పో ల్చి కొంత రాయాలని పించి ఈ ప్రయత్నం
చేస్తు న్నాను .

    మొదటగా మహర్షి’’ శివ రాస ‘’నృత్యాన్ని’’వర్ణిస్తా డు .

‘’తాపసా స్తా పనా౦తరా  దేవతా-దేవతాదేవతాశ్చా౦తరా తాపసాః-ఏవ మాద్రు త్య


వాగీశ్వరాది స్థితౌ –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’

మహర్షు ల మధ్య దేవతలు ,దేవతల మధ్య తాపసులు ఉండగా బ్రహ్మాది దేవతలతో మహర్షి
గణంతో  శివుడు అలనాటి కృష్ణు డు గోపికలతో’’ అంగనా మంగనా అన్నట్లు రాస లీల
చేశాడు .శ్రీకృష్ణ కర్ణా మృతం లోనూ లీలాశుకుడు ఇలాంటి వర్ణనే చేశాడు .

అప్పుడు గజముఖుడైన  వినాయకుడు శివ పాదస్పర్శ చేయగా శివుడు విజ్రు మ్భించి


నటించాడు .
‘’కుంభి కుంభా హతి స్త ంభ సంభావిత –శ్రీ మద౦ఘ్రిద్వ్యయా విక్రమీ విక్రమీ

భక్తి సక్తా వలీభుక్తి ముక్తి ప్రదః –స౦  ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’

గజముఖుడు శివుని పాద స్పర్శ కోసం వంగి శిరస్సుపై ఉన్న కుంభాలను తాకించగా ఆ
పాద ద్వయం కాంతి వంతమైంది.అలాంటి పాదద్వయం భుక్తి ముక్తు లిస్తూ స్వయంగా
నర్తించాడు .ప్రతి శ్లో కం చివర’’ శ్రీ భవానీ పతిః’’అని ఈ ఘట్ట ం లో భరద్వాజ మహర్షి రాశాడు
.

భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -2

   దీని తర్వాత ఆకాశాన్ని అంటిన బిందు సంచారీ నృత్యాన్ని స్రగ్విణీ వృత్త ం లో వర్ణించాడు
మహర్షి భరద్వాజుడు .

‘’త్వంగ దుత్తు ౦గ రంగ ద్వరాంగోద్ధ తా –మంద మందాకినీ బిందు భిర్వ్యాప్త ఖం

చారు విందత్సు సంస్పార తారా కృతిః –స౦  ననర్త స్వయం భవానీ పతిః’’

శివుని శిరసుపై ఉత్తు ంగ మందాకినీ నదీ తరంగాలు నాట్యానికి అంగంగా ,తాండవం లో


శివుడు తల ఎగురవేసన
ి పుడు ,ఆ గంగా నదీ బిందువులు  ఆకాశం లో వ్యాపించి నక్షత్రా ల
ఆకారాన్ని పొ ందేట్లు గా శివుడు నాట్యం చేశాడు .

   ఇప్పుడు అవే కల్ప వృక్ష పుష్పాక్రు తి ధరించినట్లు కవి అదేవృత్త ం లో వివరించాడు

‘’దేవ ముక్తా గతం కల్ప పుష్పజం –ద్రా క్సవర్ణం సమాలింగితు మ్మంత కాత్

ఉత్పపత్యాదరా ద్గా ంగ బిందూత్కరే –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతే ‘’

భవనీపతి శివుడు నర్తిస్తు ంటే దేవతలు కల్ప వృక్ష మాలను శివునిపై విసిరారు .అది
కిందకు వస్తు ంటే  తమతో సమాన రంగు కలిగి ఉన్నదన్న సంతోషాదరాలతో శివ
జటాజూటం లో ఉన్న గంగ బిందు సముదాయం పైకి ఎగిరి ఆహ్వానం పలికినట్లు వాటితో
కలిసి అదే పుష్పాల ఆకృతి దాల్చినట్లు నట్లు శివుడు నాట్యమాడాడు  .దేవతలే
అంతఘనకార్యం చేస్తే ప్రక్కనున్న అమ్మవారు ఊరు కొంటు౦దా?ఆమె నీలోత్పలమాల
వంటి తన చూపులమాలను ఆయన వక్షస్థ లం లో వేసిందట –ఆ వైనం తిలకిద్దా ం -

‘’అచ్ఛ వక్షః స్థ లా లంబి నీలోత్పలం –స్రక్షు ద్రు క్షూ త్పలాక్ష్యా మహీ భ్రు ద్భువా

అర్పితా స్వేవ మానంద్య వ్రు త్తో త్సవే –సం ననర్త శ్రీ భవానీ పతిః’’

స్వచ్చమైన శివ వక్షస్థ లం పై నల్ల కలువ మాలలైన కంటి చూపులతో పార్వతి అభినందన
పూర్వకంగాఅర్పించేట్లు  చూడగా రెట్టించిన సంతోషం తో శివుడు గొప్పగా నర్తించాడు
.ప్రదో ష కాలం లో శివుడు చేస్తు న్న ఈ తాండవం ఆయన తెల్లటి వక్షస్థ లం పై అర్ధా ంగి
పార్వతీదేవి  అభినందన పూర్వకం గా చూసిన చూపులు నీలోత్పల మాలలుగా
అర్పి౦పబడి భాసించాయి అని భావం .

   ఈ శివ తాండవాన్ని చూసి ధన్యులు కావాలని సకల దేవాతలూ అక్కడికి వచ్చేశారు


.ఎవరికి వచ్చిన విద్య వారు ప్రదర్శిస్తూ శివ నాట్యానికి తోడ్పడుతున్నారు .సరస్వతీ దేవి
మొదలైన దేవతలు అన్నిభాషలలో  భవానీపతిని  స్తో త్రా లతో కీర్తిస్తు న్నారు .

‘’ఎకతో భారతీ ముఖ్య దేవీ స్తు తీ –రన్యతో భారతీః శబ్ద భేదాక్రు తిః

సర్వతో భారతీః కామ  మాకర్ణయన్ –సంననర్త స్వయం శ్రీ భవానీ పతేః’’

ఒకవైపు సరస్వతీ దేవి మొదలైన దేవతల స్తో త్రా లు ,మరో వైపు శబ్ద భేదాల ఆకృతులతో
వివిధ భాషలను ,అన్ని వైపులనుంచి ,అన్నివిధాల వాక్కులు స్వేచ్చగా వింటూ
భావానీపతి స్వయం గా ఆనందంగా నృత్యం చేస్తు న్నాడు .

       ఇప్పుడు సరస్వతీ పుత్రు ని శివతాండవ వర్ణన లోకి తొంగి చూద్దా ం –


‘’అలలై బంగారు –కలలైపగడపు –బులుగుల వలెమ –బ్బులు విరిస’ి ’నాయి .శివతాండవ
శివ లాస్యాలను చూసి ఏమానందము ఇలాతలమున ‘’అను కొంటున్నారు .పక్షులు
వేదగానం ,హైమవతి నూపుర నాదం తోడైనాయి .

‘’పలికెడు నవెప –క్షులు ప్రా బలుకులో –కల హైమవతీ –విలసన్నూపుర-నినాదములకు


–న్నను కరణ౦బులో’’అన్నట్లు న్నాయి .పార్వతికి గీర్వాణి భారతి అలంకారం చేస్తో ంది
.శివుడికి బ్రహ్మ సకలాభరణాలతో అలంకరిస్తు న్నాడు .భ్రు ౦గాలు  గొంతు సవరిస్తు న్నాయి
.ఇది మహదానందం –‘’ఒహో హో హో –యూహాతీతం –బీయానందం –బిలాతలంబున ‘’అని
ఉప్పొంగిపో యి రాశారు సరస్వతీ పుత్రు లు .ఆర్యా ప్రా ణేశుడు  చేసే నాట్యాన్ని
చూడటానికొచ్చిన ఆల మృగాలు పరవశించి ఆనంద బాష్పాలు రాలుస్తు ంటే ‘’విశ్వేశ్వరుని
అడుగులు కడగటానికా ?’’అన్నట్లు ఉందట .రంగం సిద్ధమై౦ది కనుక కవి శివుని సంసిద్ధం
కమ్మని కోరుతున్నాడు –

‘’నీ నృత్త ములో నిఖిల వాజ్మయము –తానము మరియు గానము గాగను –


తాండవింపగాదరుణం బైనది –ఖండే౦దుధరా గదలుము నెమ్మది ‘’అన్నాడు .

                    తాండవ నృత్య కేళీ విలాసం

‘’తలపైని చదలేటి యలలు దా౦డవ మాడ –నలల త్రో పుడుల గ్రో న్నెల పూవు గదలాడ –
మొనసి ఫాలము పైన ముంగురులు చెరలాడ –గను బొ మ్మలో మధుర గమనములు
నడయాడ –గనుపాప లో గౌరీ కసి నవ్వు చిందింప –గను చూపులను తరుణ కౌతుకము
జు౦బింప-గడగి మూడవ కంట కటి నిప్పులు రాల –గడు నేర్చి పెదవిపై గతిక నవ్వులు
వ్రేల –ధిమి దిమిధ్వని సరిదిరి గర్భములు తూగ-నమిత సంరంభ హాహకారములు రేగ –
ఆడేనమ్మా శివుడు –పాడెనమ్మా భవుడు ‘’ఇలా ఉద్ధ ృతంగా శివుడు తాండవం
చేస్తు న్నాడని మహాద్భుతంగా ,అనుభవైక వేద్యంగా శ్రీ పుట్ట పర్తి వారు వర్ణించారు .ఆ
తాండవం లో మనలనూ భాగ స్వాములను చేశారు .అదీ వారి రచనా నైపుణ్యం .

   ఇప్పుడు భరద్వాజ శివుడు ఏం చేస్తు న్నాడో చూడాలి –


‘’చంచలాభాసితా  కా౦చ  నా౦చద్రు చా –చంచలా భాసితా వ్యోమ యాతా జటాః

చంచలా భాసితా వేవ భాసీ దధత్ –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’

బంగారపు పవిత్ర కాంతి చేత అంటే లక్ష్మీదేవి చేత ,ఆకాశాన్ని చేరన


ి జడలు మెరుపుల
చేత ప్రకాశ మానమైనాయి.ఇలా చంచలా భాసితమైన రెండు కాంతులను ధరించి శివుడు
బాగా నర్తించాడు

   లక్ష్మీ దేవికి చంచల అనిపేరు ఒక చోట స్థిరంగా ఉండదు .కాని విష్ణు మూర్తి వక్షస్థ లం
పైన  మాత్రం స్థిరంగా ఉండిపో తుంది .అయినా చంచలమైనది అనే అప్రతిష్ట మాత్రం
ఆమెను వదలలేదు .శివుడికి కాంచన ఉత్త రీయం లేదు .ఆయనకున్నది పులి తోలు
ఉత్త రీయమే .కాని నాట్య సమయం లో శివుని శరీరకాంతి బంగారు కాంతి అంటే చంచల
కా౦తిగానే అనిపించింది  .నాట్యం లో తలపైకి ఎగరేసన
ి పుడు శివుని జటాజూటం
ఆకాశాన్ని అంటింది .నీలాకాశపు మెరుపు తీగలచేత యెర్రని జడలు ప్రకాశించాయి .ఇలా
రెండుకాంతులు చంచలాలే .అవి  శివునికి గొప్ప ఉత్తేజం కలిగించి బాగా నాట్యం
చేయటానికి దో హదమైనాయని కవి భావన .

         ఇప్పుడు శివుని నాట్య శబ్దా ల విశేషాలను వర్ణిస్తు న్నాడు భరద్వాజ మహర్షి –

‘’తక్క తో ధిక్క తోతౌ తధా తైతధై-తోంగ దద్మాంగ దిన్నర్త శబ్దా న్ముహుః

ఉచ్చరన్ హాస విన్యాస చంచన్ముఖం –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’

నాట్యం లో వచ్చే ‘’తక్కతాది’’ శబ్దా లను ఉచ్చరిస్తూ నవ్వుతూ ముఖాన్ని వికసింప జేస్తూ
శివుడు నాట్యమాడాడు .ఇదంతా లయ విన్యాసానికి చెందిన కసరత్తు .ఇక రాగ
విన్యాసాన్ని వివరించ బో తున్నాడు మహర్షి .

         సశేషం

 
భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -3(చివరిభాగం )

ఇదే విషయాన్ని పుట్ట పర్తివారు ‘’తకఝం,తకఝం ,తకదిరి కిట ‘’నాదాలతో లోకేశుడు


నాట్యమాడాడన్నారు .సకల భువనాలు ఆంగికంగా ,సకల వాజ్మయం వాచికంగా ,సకల
నక్షత్రా లు కలాపాలుగా ,సర్వం తన యెడ సాత్వికంగా చతుర్విధ అభినయ అభిరతి తో
,తనలోనే తాను  వలచి నృత్య నృత్త భేదాలను చూపి ,లాస్య ,తాండవ భేదాలను ఎరుక
పరుస్తూ ,సకల దిక్పాలకులకూ పారవశ్యం కలిగిస్తూ నాట్య గరిమతో పరమ శివుడు
తాండవ కేళీ విలోలుడయ్యాడు.

ఇప్పుడు భరద్వాజ శివుని తాండవం లో రాగ విన్యాసకేళి ఎలా సాగిందో దర్శిద్దా ం –

‘’మూర్చ నాభిర్గిరాం దేవతాయాం సమీ –కృత్య తంత్రీ ర్నభై ర్వల్ల కీ౦  చ శ్రు తీః

సాదు సప్త స్వరాన్ వాదయన్త్యాముదా-సం ననంర్త శ్రీ భవానీ పతిః’’

   సరస్వతి వీణపై గోళ్ళతో మూర్చనలను సమీకరించి శ్రు తులను ,సప్త స్వరాలనూ


ఆహ్లా దంగా వాయిస్తు ంటే పరమ శివుడు హెచ్చిన ఉత్సాహం తో అనుగుణం గా నాట్యం
చేశాడు .తరువాత వేణు గాన ధ్వనికి అనునర్త నం ఎలా చేశాడో మహర్షి వర్ణిస్తు న్నాడు –

‘’శుంభ రారంభ గంభీర సంభావనా –గు౦భన జ్జ్రు౦భణో జంభ దంభాపహే

లంబయత్యుత్కటం వేణు నాదామృతం-సం ననర్త శ్రీ భవానీ పతిః’’

శివుని నాట్య ఆరంభం ప్రకాశమానంగా ఉంది .ఇంద్రు డు వేణుగానామృతాన్నిఅందరిపై


ప్రవహింప చేస్తు ంటే తదనుగుణంగా గంభీరాలైన భావ సముదాయాన్ని అత్యద్భుతంగా
ప్రదర్శిస్తూ నాట్యమాడుతున్నాడుభవానీ పతి.తర్వాత శ్లో కం లో గానాలకు అనుగుణ
నాట్యం శంకరుడు ఎలా చేశాడో వివరిస్తు న్నాడు భారద్వాజర్షి .

‘’సంభ్రు తోత్కంఠితా కుంఠ కంఠ స్వర .-శ్రీ రమా భామినీ స్ఫీత గీతామృతం
విశ్రు త ప్రక్రమం స శ్రు తిభ్యాం పిబన్ –సం ననర్త శ్రీ భవానీ పతిః’’

శ్రా వ్య కంఠం తో లక్ష్మీదేవి గొంతెత్తి పాడుతున్న గీతామృతాన్ని తన సుభగ కర్ణా లతో
ఆలకిస్తూ శివుడు అనుగుణమైన నృత్యాన్ని చేశాడు .ఇందులోని పద బంధాలు
వ్రు త్యనుప్రా సతో కర్ణపేయం చేయటం మహర్షి కవితా చమత్కృతి .స్రగ్విణీ వృత్తా లతో మహర్షి
వీనుల విందు చేస్తు న్నాడు .అనుభవించిన వాడికి అనుభవించినంత .మన మనస్సులపై
చిత్త రువు గీసి దర్శించమంటున్నాడు .

   ఇపుడు కాసేపు ఆచార్య తాండవ దృశ్యాన్ని తిలకిద్దా ం –నాట్యానికి కావాల్సిన సర్వ


లక్షణాలను వివరిస్తూ ,అవి ఒకదానితో ఒకటి  కలిసి రసో త్పత్తి ఎలా చేస్తు న్నాయో
పుట్ట పర్తి వారు వివరించిన తీరు అమోఘం –

‘’కర ముద్రికల తోనే ,గనుల చూపులు దిరుగ-దిరుగు చూపులతోనే బరువెత్త


హృదయమ్ము –హృదయమ్ము వెనువెంట ,గదిసికొన  భావమ్ము –కుదిసభ
ి ావము
తోనె,కుడురుకోగ రసమ్ము –శిరము ,గ్రీవమ్ము,పేరురము ,హస్త యుగమ్ము –సరిగాగ
మలచి గండరువు నిల్పిన యట్లు –తారకలు జలియింప దారకలు నటియింప-గోరకములై
గుబురు గొన్న జూటము నందు  -నురగాలి ,నలిరేగి ,చొక్కి వీచిన యట్లు –పరపులై పడ
గల్ప పాదపంబుల బూవు –లాడే నమ్మా శివుడు ,పాడేనమ్మా భవుడు ‘’అన్నారు .ముక్త
పద గ్రస్తం తో ఊపిరి సలపనీక.ఆవేగానికి యదార్ధ స్థితి కల్పించటం సామాన్య  కవి వల్ల
అయ్యే పనికాదు .తానూ అనుభవిస్తూ మనకు కూడా ఆ పరమానందాన్ని అనుభవం లోకి
తెప్పించారు సరస్వతీ పుత్రు లు .భరద్వాజుని శివుడు చే సే నాట్యం కంటే పుట్ట పర్తి వారి
శివ నాట్యం మనోహరమై విరాజిల్లింది .మహర్షి శబ్దా లంకారాలతో సాధిస్తే పుట్ట పర్తి వారు
అనుభూతిని రంగరించి నిండుదనం చేకూర్చారు .

       మళ్ళీ ఒకసారి భరద్వాజ శివ తాండవం లోకి ప్రవేశిద్దా ం –వీణ ,వేణువు ల అమృత
గాన లహరికి తేలిపో యి శివుడు నాట్యం చేశాడని తెలుసుకొన్నాం .ఇప్పుడాయన
మృదంగ భంగిమలకు ఎలా పాదాలు కలిపి నర్తి౦చాడో మహర్షి వర్ణిస్తు న్నాడు –
‘దర్శయత్యాదరా ద్వాదనే నైపుణీం-సన్మ్రుదంగస్యగోవింద మార్దంగికే

తాలభేదం సహో దాహర త్యబ్జ కే –స్సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’

 విష్ణు మూర్తి తన మృదంగ వాదనా నైపుణ్యాన్నిప్రదర్శిస్తు ంటే ,బ్రహ్మ దేవుడు ‘’తల


భేదాలుకాదు’’  తాల భేదాలను ఉదహరిస్తు ంటే  పరమశివుడు స్వయంగా నర్తించాడు .ఈ
శ్లో కం లో’’ దకారం ‘’అనేకమార్లు ఆవృత్తి చెందటం చేత మృదంగ ధ్వని శ్లో కం లోనే మారు
మోగింది .అదీ కవి చమత్కారం .మృదంగానికి లయ ప్రా ణం .నాట్యానికి చాలా అవసరమైన
వాద్యం మృదంగం. విష్ణు వు అమోఘ  మార్దంగికుడు .నాట్యం యొక్క రక్తి మ్రు దంగంపైనే
ఎక్కువ ఆధార పడి ఉంటుంది .అందుకే శివుని సరి జోడు విష్ణు వే స్వయంగా మృదంగ
సహకారం అందించి ,శివ తాండవాన్ని రక్తి కట్టించాడు .ఆయన మృదంగ వాదనకూడా
చాలా ఆదరంగా నైపుణ్యంగా చేయటంకూడా  ఇక్కడ విశేషమే .

             ‘’మూడుకన్నులతో అయిదు తలల వాడి  ‘’నాట్యాన్ని ‘’ఆరుముగాల ‘’సామి


తిలకించి పులకించే దృశ్యాన్ని వర్ణిస్తు న్నాడు కవి మహర్షి –

‘’సమస్త ముఖ లాలనం నహి ముఖస్యమే షణ్ముఖ-సమస్త ముఖ లాలనం ఖలు


మృగాంక రేఖాననన

ఇతి స్వసుతవాదనమ్ముదిమున్ము ఖైః పంచభిః-సుతస్య మతి లాలనం విరచయ౦చ్ఛివః


పాతునః ‘’

ఆనంద పారవశ్యంతో  ఆర్ముగం అయిన కుమారస్వామి అయిదు తలల ముక్కంటి


నాట్యాన్ని చూస్తు ంటే కొడుకుతో తండ్రి ‘’నాయనా షణ్ముఖా !నీ ఆరు ముఖాలను
లాలించటానికి నాకు అన్ని తలలూ లేవు కదా ‘’అనగా కొడుకు ‘’చంద్ర రేఖాననా తండ్రీ
శివా !సమస్త ముఖలాలనమే కదా ఉన్నది ‘’అనగానే ఆనందం తో కుమారస్వామి మతిని
లాలించే శివుడు మనలను కాపాడు గాక ‘’అని స్తు తించాడు మహర్షి భరద్వాజుడు .శివుని
అన్ని ముఖాలలో మృగాంక లేఖనం ఉంది అని సమర్ధన .ఈశ్వరుని  లాలనం నోచుకోని
కుమారునిఆరవ ముఖం కుమారుని ఆరవ ముఖం పైఉన్న చంద్ర రేఖను చూసి
ఆనందిస్తో ందని అర్ధం .ఇది పృధ్వీ వృత్త శ్లో కం . దీనితో  మహర్షి శివతాండవ వర్ణనను
సమాప్తి చేశాడు ..

       ఇప్పుడు పుట్ట పర్తి శివుడు ఎలా ముగించాడో తాండవం చూద్దా ం –

శివుడు తాండవ మాడుతుంటే ‘’తెలి బూది పూతతెట్టు లు కట్టి నట్లు ,చలికొండ మంచు
కుప్పలు పేర్చినట్లు ,అమృతం అమతి౦చినట్లు   మనసులోని సంతోషం కళ్ళకు కట్టి నట్లు
ఆనందం అంతా తాండ వి౦చి౦ దట .నీల గళుని నాట్యం చేత కల్పించబడిన’’నీలిమ
‘’మబ్బులు ఉబ్బి క్రమ్మినట్లు గా ,అబ్బురాలైన నీలాలు లిబ్బి సేరు విధాన ,కాటుక కొండ
పగిలి చెదిరినట్లు గా ఉంది .శివుని కనుల హస్తా ల భంగిమలు మహాద్భుతం గా ఉన్నాయి
.ఒక సారి చిరు చేపల్ల గా ,ఒకసారి ధనుస్సుల్లా గా కనులతో నర్తించాడు.హస్త విన్యాసం
చేస్తు ంటే అవి స్త ంభ యుగమా, వేప శాఖాద్వయమా ,కుంభి కరఖండాలా అని
అనిపించాయి .షడ్జ మం లో నెమలి పించం విప్పి ,వృషభం లో నంది నర్తించాయి
.’’శాస్త్రా లను దాటి ,సర్వ స్వతంత్రు డై ,భావ రాగ సంబంధం తో ,రాగ లీలా విలాసంతో ,తానె
తా౦ డవమో తాండవమే తానో అన్నట్లు గా ,ఒక అడుగు జననం మరో అడుగు మరణం
,ఒక వైపు సృష్టి వేరోకవైపు ప్రళయం కనిపించేట్లు నర్తించాడు .ఇది కాస్మిక్ డాన్స్
.ఇందులో అందరూ ఒకటే. హరిహర భేదమే లేదు .

‘’హరియే హరుడై ,లచ్చి యగజాతయై ‘’కనిపించారు ‘’హరునిలో హరిని  హరిలో హరుని


చూసి అద్వైత భావన కలిపించారు ‘’సర్వ మేదినియు ,నద్వైతమే బ్రతిధ్వను లీన –
ఆడేనమ్మా శివుడు –పాడేనమ్మా భవుడు  ‘’అన్నారు పరాకాష్ట గా .శివతాండవం తర్వాత
శివా అంటే పార్వతీదేవి ‘’గగన వనం లో విచ్చికొన్న జలదం వలే –వనం లో పారాడే వాత
పో త౦  లాగా లాస్యం చేస్తు ంది .అర్ధా ంగి లాస్యాన్ని’’తరుణ చంద్రా భరణుడు ‘’ఆమోదం
తెలిపాడు .శివ శక్తు లు ఒకటిగా చేరటం తో అర్ధ నారీశ్వరం సార్ధకమై ,సర్వ మంగళ ప్రదమై
,శివమై ,సౌందర్య సౌభాగ్యమై తాండవ లాస్యాలకు భరత వాక్యం పలికినట్లైంది

                    సమాప్త ం
    పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు

   నాలుగైదు రోజుల క్రితం ఉయ్యూరు లైబర


్ర ీకి వెడితే  సరస్వతీ పుత్ర శ్రీ పుట్ట పర్తి
నారాయణాచార్యుల వారి వ్యాస సంపుటి ‘’త్రిపుటి ‘’కనిపిస్తే తీసుకొని వచ్చి చదవటం
ప్రా రంభించా .సంగీత సాహిత్య శాస్త ,్ర , వేదాంతవిషయాలలో వారికున్న అపూర్వ పాండిత్య
గరిమ, వారి శేముషీ విభవం   చదివిన నాలుగైదు వ్యాసాల్లో నే కనిపించి ఆ జీనియస్ కు
జేజల
ే ు పలికించింది .నాకు చాలా నచ్చిన నేను ఇప్పటి వరకు వినని నా దృష్టికి రాని
అమూల్య సాహితీ సంపద వాటిల్లో గోచరించింది .ఈ తరం వారికి అసలు తెలిసిఉండని
సంగతులవి .అందుకని ఆ వ్యాసాలలో ని ముఖ్య విషయాలను మీ అందరికి తెలియ
జేయాలనే తలంపుతో పై శేర్షికను ప్రా రంభించాను .వీటిలో నన్ను బాగా ఆకర్షించింది
‘’త్యాగయ్య గారి ‘’పై ‘’అయ్యగారి’’ వ్యాసం .దానికి వారు పెట్టిన పేరు ‘’నాదమయుడు –
త్యాగ రాజు ‘’.నేను దానిని ‘’నాద త(ధ)నువు –త్యాగయ్య’’ శీర్షిక తో వివరిస్తు న్నాను .

నాద త(ధ)నువు - త్యాగయ్య

కర్నాటక సంగీతం అనే పేరు ‘’పురందర దాసు ‘’కాలం నుండి ఏర్పడి ఉండవచ్చు .దాసు
గారికి ముందు ‘’మాయా మాళవ గౌళ ‘’లో స్వర సాధన చేసే పధ్ధ తి ఉన్నట్లు లేదు
.పురందరులు కీర్తనలు రాసి ‘’దాసర కూటములు ‘’మొదలు పెట్టటం తో అప్పటివరకు
‘’గాసట బీసట ‘’గా ఉన్న సంగీతానికి వేష పరిపుష్టి కలిగింది.రసికులైన ‘’అరవలు ‘’పౌష్టికత
తోపో గు చేసిన గానాన్ని ‘’దాక్షిణాత్య సంగీతం ‘’గా చెప్పుకొంటారు .   రాగ కర్త స్వయం
సృష్టి వలన వ్యక్తికీ వ్యక్తికీ భేదాలు రావటం సహజం .ఎవరు పాడినా రాగ భావాలను
మార్చటానికి వీలు లేదు. దాక్షిణాత్యులు సంగతులు జోడించి స్వరకల్పన చేసి స్వర
పంపకం చేసన
ి ా ధ్యేయం ఒకటే .రాగం లో లాగానే స్వర సమ్మేళనం లో కూడా భావాన్ని
చూపించటం .కాని వాళ్ళు తమది ప్రత్యెక బాణీ అనే చెప్పుకొంటారు . ఈ రెండిటి
పరిణామం ఒక్కటే .సంగీత సంప్రదాయానికి ‘’అర్చవతారుడు ‘’ఐన త్యాగయ్య నుండే ఈ
సాదృశ్యం ఇంకా పెరిగింది .
        దాక్షిణాత్య సంగీత మూల విరాట్టు లు ముగ్గు రు .వీరిలో గుణము ,కాలము
చేతకూడా త్యాగరాజు గారు  సర్వ ప్రధములు  .వీరి తర్వాత నాద సుధారస సారాన్ని అను
భావించిన వారంతా వీరిని’’త్యాగ బ్రహ్మ ‘’అనే పిలిచారు .వారిపై ఎంతటి గౌరవమో అంతటి
ప్రేమ వారిది .రెండవ వారు ముత్తు స్వామి దీక్షితులు .వీరి తండ్రి రామ స్వామి దీక్షితులు
.అతి ఉదాత్త మైన ‘’హంస ధ్వని ‘’రాగాన్నిదీక్షితులు  పాడి ప్రచారం లోకి తెచ్చారు .తిరుత్త ని
లోని కుమార స్వామి దయతో ‘’సంగీత సార్వ భౌమత్వం ‘’అబ్బింది .అందుకే ‘’గురు గుహ
‘’ముద్రతో కృతులు రాశారు .వీరిది త్యాగయ్య సాహిత్యం అంత సులభం కాదు .రాగ సంచార
పద్ధ తీ క్లిష్టం గానే ఉంటుంది .పాండిత్యం మీద ఆసక్తి ఉన్న విద్వాంసులు దీక్షితార్ నే
ఎక్కువ ఇష్ట పడతారు .మూడవ మూర్తి శ్యామ శాస్త్రు లు .వీరి రచనలు ‘’శ్యామ కృష్ణ
‘’ముద్ర తో ఉంటాయి. వీరికి ప్రచారం తక్కువే .దీక్షిత ,శాస్త్రు ల ఉపాసనా పధ్ధ తి  తాంత్రిక
మైనది .అందుకే ‘’హృదయ ధర్మం ‘’వారిలో కనిపించదు .త్యాగరాజు గారికి ఉపాసనా
విధానం ‘’చక్కని రాజ మార్గ ం ‘’.,’’పూజా కలాపం ,’’జపం ‘’.

  త్యాగయ్య గారి భాష సులభం సుస్పష్ట ం .భాష వారి హృదయం అంత సరళం .ఇరవై
నాలుగు వేల కృతులలో రామయణార్ధం అంతటినీ తెలియ జేశారట .మనకు మిగిలింది
కొన్ని వందల కృతులే .అప్రసద
ి ్ధ రాగాలలో కృతులు చేయాలనే ఆశ వారికి తక్కువ
.ఎక్కువభాగం ఖర హర ప్రియ ,భైరవి రాగాలలోనే రాశారు .త్యాగయ్య గారికి ముందు
గేయాలన్ని సాహిత్య ప్రధానమైనవి .అప్పుడు సంగీతం ఎలా ఉండేదో తెలియదు .అంటే
అన్నమయ్య ,క్షేత్రయ్య ,రామదాసు రచనలలో సాహిత్యానికి ఉన్న ప్రా ధాన్యత సంగీతానికి
లేదన్న మాట .కృతి అనే మాట సంగీతానికే కొత్త మాట .కీర్తనలలో పల్ల వి చరణాలు
మాత్రమె ఉంటాయి .అనుపల్ల వి ఉండదు .పల్ల వి అనుపల్ల వి ,చరణం అనే ‘’అచ్చు కట్టు
‘’త్యాగయ్య గారు ఏర్పరచి ముద్దు లు మూట కట్టా రు .అప్పటి నుండి కృతి అనే పేరు
వాడుక లోకి వచ్చింది .

    త్యాగయ్య గారి ప్రతి  చరణం లోను వైవిధ్యం ఉంటుంది .అది చాలా మంది గాయకులూ
తెలుసుకోకుండా పాడి ఖూనీ చేస్తూ ంటారు .త్యాగరాజ కృతులలో సమగ్ర సాహిత్యాన్ని
మెప్పించిన వారు ‘’బిడారం కృష్ణ ప్ప గారు ‘’మాత్రమే. ‘’ముందు వేనుకలిరు ప్రక్కలతోడై –
మురఖర హర రారా ‘’కృతిని అయ్యవారు దర్బారు రాగం లో రాస్తే మనవారు కొందరు
‘’మధ్యమావతి’’లో పాడి బుజాలేగారేస్తు న్నారు .త్యాగరాజు గారు వైరి సమాసాలను
ఎక్కువగానే ఉపయోగించారు ‘’బాపరామితమ తాపము ,లాందరు(లాంతర్)వంటి ఇతర
దేశ పదాలు కూడా వాడారు .ఇవి మన వ్యవహారం లో ఉన్నవే .మిశ్రమ సమాసాలు
శివకవుల నుండి వచ్చినవే .

      త్యాగయ్య గారి సాహిత్యానికి స్పష్ట త అనేది జీవ ధర్మం .గాయకులకూ శ్రో తలకు
అర్ధమయ్యే భాషలోనే వాగ్గేయ కారులు రాయాలి .ఆరభి రాగం రజో గుణ ప్రధానమైంది
.వీరరస ద్యోతకం .పంచరత్న కీర్తనలో ‘’సాధిం చెనే ‘’ఈ రాగం లోనిదే.ఇందులో సాహిత్యం
నలిగిపో యింది .’’సార సార కాంతార చార మదవి-దార ,మందరాకార సుగుణ సుకు –మార
,మా రమణ ,నీరజాప్త కుల –పారావార సుధా రస పూర్ణ ‘’కృతిలో సంస్కృతం
బరువెక్కువైంది .శ్లేష శబ్ద పయో
్ర గాలూ చేశారు –‘’జనకజా మాతలి –జనక జామాతవై ‘’లో
..పరిణతి గాంచినది మొదలు రాముడికి కృష్ణు డికి భేదమే వారిలో నశించింది .కృష్ణ
లీలలను వర్ణిస్తూ ’’నౌకా చరితం్ర ‘’రాశారు .

 శృంగారాన్ని చెప్పేటప్పుడు త్యాగయ్య గారు హద్దు లు పాటించారు .ఇది అన్నమయ్య


క్షేత్రయ్యలలో లేదు .పదాలతో రెచ్చగోట్టా రిద్దరూ .త్యాగయ్య గారిది దాస్య భక్తీ . మధురభావ
స్పర్శ అరుదుగా ఉంటుంది .ఆత్మోప లబ్ధి కి సాహిత్యం సాధనమే కాని త్యాగయ్య గారికి
మాత్రం సంగీతమే ‘’శరం ‘’.సంగీతజ్ఞా నం విధాత  రాస్తే కాని అబ్బదు అని ఖచ్చితం గా
చెప్పారు .పిలిస్తే చాలు రాముడు తన ముందు వచ్చి వాలిపో తాడనే దృఢ విశ్వాసం త్యాగ
బ్రా హ్మది.

మన సంగీతానికి ‘’గాడిద గొంతు హార్మోనియం’’ దాపురించింది ‘’అని బాధ పడ్డా రు


ఆచార్యుల వారు .హార్మోనియం శ్రు తిలో గాత్రా న్ని పాడి పాడు చేసినవాల్లెందరో
ఉన్నారంటారు .’’హార్మోనియం శృతి భక్షకుడు ‘’అని ముద్దు పేరు పెట్టా రు పుట్ట పర్తి వారు
.తంబురా శృతి చేయటం మహా విద్య .గాయకుడు దాన్ని శృతి చేయటం లోనే అతని
నేర్పును దాక్షిణాత్య సంగీత విద్వాంసులు గుర్తిస్తా రు .

             త్యాగయ్య గారి రాముడు ‘’నాద సుధారసము ఇలను నరాక్రు తి అయిన వాడు
‘’.’’స్వరములు ఆరాక గంటలు –వరరాగము కోదండము –దురాయణ దేశ్యము త్రిగుణము
–నిరత గతి శరమురా –సరస సంగతి సందర్భము గల వేదములురా ‘’అన్నారు .సప్త
స్వరాలే శ్రీరాముని శరాసనానికి కట్టిన గంటలు .అంతు లేని ఘన రాగం రాముని కోదండం
.అలాంటిదే రాగాలాపం .ఒక సారి బిడారం కృష్ణ ప్ప అనే సంగీత విద్వాంసుడు ‘’కల్యాణి
‘’రాగాన్ని వారం రోజులు ధారావాహికం గా పాడారట .అప్పటికి మన ‘’’లిమ్కా ‘’రికార్డు
రాలేదు .ద్వానా శాస్త్రి గారినాన్ స్టా ప్ సాహిత్య ప్రసంగానికిముందే  బిడారం గారు గుడారం
వేశారు .టైగర్ వరదా చారిగారు మనసు బాగా ఉండి గాత్రం పాడితే స్వర్గ ం దిగి వచ్చినట్లే
.విన్న వారి జన్మ ధన్యమే .వీణ శేషన్న రాగం, తానం చేస్తూ తమ రాగ సంచారానికి తామే
వలచి కన్నీటి తో వీణే పై బడి ఏంతో కాలం ఉండేవారు .ఒక సారి  తిరుపతిలో మేళ
గాండ్రు ’’ తోడి రాగాలాపన’’ రాత్రి అంతా చేసి రికార్డు సృష్టించారు .మన కూచిభొట్ల ఆనంద్
గారికి ఇవన్నీ ప్రేరణలేమో ?

             నాద స్వరూపుడైన శ్రీరాముని గూర్చిపాడిద,పాడి త్యాగయ్య నాగ త(ధ)నువు


,నాద మయుడు అయ్యారు .త్యాగ రాజు గారి శివుడు ‘’వీణా లోలుడు ‘’’’సద్యోజాతాది పంచ
వక్త ్రజ సరిగమ పదవీవర సప్త స్వర విద్యాలోలుడు .’’త్యాగయ్యది మహత్త ర సంగీత యోగం
‘’ప్రా ణానిల సంయోగం ‘’.రాముడిని ‘’నాదస్వరం అనే నవ రత్న వేదిక పై కూర్చో బెట్టా రు
త్యాగ రాజు .’’నాదలోలుడై బ్రహ్మానంద మందవే మనసా –స్వాదు ఫల ప్రద సప్త స్వర గణ
నిచయ సహిత ‘’అని విశ్లేషించారు .’’సొ గసుగా మృదంగ తాళము జత గూర్చి నిను చొక్కా
జేయ దీరుడేవ్వడో ?’’అని ప్రశ్నించారు .శంకరాభరణ రాగం లో వారి స్వర పంపకం వారి
హృదయం అంత సరళమైనది .

  త్యాగ బ్రహ్మకు  సమస్త నాద స్వరూపం ఓంకారం గా నే భాసిస్తు ంది .రుక్ సామాదుల్లో ను
,గాయత్రీ హృదయం లోను సుర భూసుర మానసాలలోను ఒక్క ఓంకార నాదమే
అనుసృతం గా వినిపిస్తు ంది వారికి .జీవిత పరిపక్వ దశలో త్యాగ బ్రహ్మ పరమోత్క్రుస్ట
స్తితిని అందుకొన్నారు .త్యాగయ్యే నాదం అయ్యారు  అందుకే నాద తనువు అన్నాను
నేను .నాద ధనువు కూడా అన్నాను .అంటే నాద ధనుస్సునుండే రాగ శరపరంపరను
వర్షించాడు .త్యాగరాజ సంగీతానికి మానవులతో  బాటు దేవతలూ ఆనందం పొ ందారు.
త్యాగరాజు గారు సర్వ ప్రియులు ‘.అని నారాయణాచార్యుల వారు వ్యాసాన్ని ముగించారు .
ఎన్ని విషయాలు ఎతానికి ఎత్తి నట్లు ఎత్తి మనకందించారో ఆసరస్వతీ పుత్రు లు .వారి
విద్వత్తు కు ,విశ్లేషణకు  నా కై మోడ్పు లందజేస్తు న్నాను .

సుమధుర స్వర హేల  ,ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ శ్రీ పెండ్యాల నా
(రా )గేశ్వర రావు గారి 30 వర్ధంతి సందర్భం గా –ఈ వ్యాసం

    

అన్నమయ్య ప్రస్థా నం

అన్నమయ్య ప్రస్థా నం లో సో పానాలు -1

 సరస్వతీ పుత్రు లు శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు ‘’త్రిపుటి  ‘’’లో ’పదకవితా
పితామహుడు అన్నమయ్య ‘’అన్న వ్యాసం రాశారు .ఇవాళ పుట్ట పర్తి వారిజయంతి
సందర్భం గా ఆవ్యాసం లోని ముఖ్య విషయాలను ‘’అన్నమయ్య ప్రస్థా న సో పానాలు ‘’గా
అందజేస్తు న్నాను .

  తెలుగు దేశం లో జైనుల తో చంపూ కావ్య రచన ఆరంభమైంది .వీరశైవం రాజస  భక్తీ
మార్గ ం .వీరి వచన సాహిత్యం కన్నడ సాహిత్యానికి ఒక వెలలేని తొడుగు .బసవేశ్వరుడో క
మహా జ్వాల .పాల్కురికి సో మనాధుడు కన్నడ ద్విపదను తెలుగులో ప్రవేశ పెట్టా డు
.ద్వైతమతం లో శ్రీ పాద రాయలు ప్రసిద్ధు డు .వీర శైవం నుండి జనాలను మరల్చటానికి
‘’దాసర కూటాలు ‘’ఏర్పరచాడు .ప్రజల భాషలో సాత్వికతకు స్థా నం కల్పించాడు .సాల్వ
నరసింహ రాయల బ్రహ్మ హత్యా దో షాన్ని రాయలు పో గొట్టి శిష్యుణ్ణి చేసుకొన్నాడు
.రాజాదరణ ద్వైతానికి లభించింది.కూటాలు బాగా గ్రా మాల్లో నాటుకు పో యాయి
.వీరితర్వాత వ్యాసరాయలు ,పురందర దాసుల కాలం లో బాగా అభివృద్ధి చెందాయి
.పురందరుల పద వాజ్మయాన్ని వ్యాసరాయలు ‘’ఉపనిషత్తు లు ‘’అని గౌరవించాడు .తన
దేవతార్చనలో పురందర పదాలనూ చేర్చాడు .తన విద్యా గురువైన శ్రీ పాద రాయల
వలెనె పద రచనలు రాయటం ప్రా రంభించాడు .ఇప్పటి నుండే ద్వైతులు  పద రచన
రాయటం ప్రా రంభమైంది .కనక దాసు, వాది రాజు,విజయ రాయలు ,జగన్నాద రాయలు
మొదలైన  వారు పద కర్త లుగా ప్రసిద్ధంయ్యారు .మంత్రా లయ రాఘ వెంద్ర స్వామికూడా
ఉడిపి శ్రీ కృష్ణు ని పై ‘’ఒకే ఒక్క పదం ‘’పాడారని పుట్ట పర్తి వారు తెలియ జేశారు .

  పురందరుని కాలానికి పద సాహిత్యం బాగా అల్లు కు పో యింది .కనకదాసు మహా


గంభీరుడు,సాహసి. పురందరునిలో లాలిత్యమేక్కువ .కాని పండితులు ఆక్షేపించి దాసర
కూటాలకు ‘’మడి తక్కువ ‘’అన్నారు వాళ్ళేమీ పట్టించుకోలేదు .అన్నమయ్యకు శ్రీపాద
రాయల పదాలే ఉత్సాహాన్నికల్పించాయి .తనూరి చెన్న కేశవ స్వామిపై పదాలు పాడి
,జనం మెచ్చగా క్రమం గా’’ పదకవితా పితామహుడు ‘’అని పించుకొన్నాడు. అందుకే
‘’ఆడిన మాటలెల్ల అమృత కావ్యముగా ,పాడిన పాటేల్ల పరామ గానము ‘’అయిందని
అన్నమయ్య చెప్పుకొన్నది యదార్ధమే అయింది .అన్నమయ్య పో గేసిన సామగ్రి
అంతాఒక కావ్యానికి సరిపడా ఉంది .కాని కావ్యకర్త కాకుండా పద కర్త అయ్యాడు .’’ఆ
తప్పతడుగే మన భాగ్యం ‘’అయింది అన్నారు ఆచార్యుల వారు .లేక పొ తే ఒక నాచన
సో మనాధుడు అయ్యి ఉండేవాడు అంటారు .సో మనకున్న బిరుదులైన  ‘’సాహిత్య రస
పో షణుడు ‘’,సంవిధాన సంభూషణుడు ‘’,సకల భాషా చక్ర వర్తి ‘’ అన్నమయ్యాకూ
సరిపో తాయి.ఇందులో ఏ అనుమానమూ లేదుఅని సరస్వతీ పుత్రు ల మనోగతం . .

    

    అన్నమయ్య తల్లి అక్కమాంబ తో దేవుడు  ‘’మాడుపూరి మాధవ స్వామి


‘’మాట్లా డేవాడట .అదీ ఆమె భక్తీ .సంతానం కోసం ‘’తిరు వేమ్గా ముడైయ్యా ‘’కు సేవ చేసింది
.కలలో స్వామి సాక్షాత్కరించి ‘’బిరుదు గజ్జియల కటారం ‘’ఇచ్చాడు .అందుకే అన్నమయ్య
‘’నందక అంశం ‘’లో పుట్టా డు అని అంటారు .అన్నమయ్య తాతకు ‘’చింతలమ్మ ‘’దేవత
.ఆయనకొక సారి కనిపించి ‘’మూడవ తరమ్మునను –వదలని కీర్తి మీ వంశంబు నందు –
పరమ భాగవతుండు ,ప్రభవించు శౌరి –వరమున జగదేక వల్ల భుం డతడు’’అని చెప్పింది
ఆ వర ఫలమే అన్నమయ్య.ఇంతకు  ముందు వారి వంశం లో ఎవరికీ ఈ పేరు లేదు
ఈయన తోటే ప్రా రంభమైంది . అది సార్ధకమైంది .అన్నమయ్య మనవడు ‘’సకల వేదాంత
–జాత చోదత
ి ాంబై ,జలజోదరునకు –నామమై ,విన పరిణామమై మున్ను –
హేమామ్బరుండానతిచ్చిన యట్టి –అన్నమయాహ్వాయంబు ‘’అని చెప్పినా విష్ణు వుకు
అన్నమయ్య అనే పేరు ఎందుకు వచ్చిందో సందేహం మాత్రం తీరదు .చిన్నప్పుడే
తలిదండ్రు లు ‘’అన్నమాచార్య ‘’అని ముద్దా డారట .

         అన్నమయ్య మొదటి కీర్తన ఏదో ఆయనకోడుక్కు కూడా తెలిసినట్లు లేదు .అలాగే
చివరికీర్తన ఏదో మనకీ తెలీదు .సరే అన్నమ బాలుడు దిన దిన
ప్రవర్ధమానుడవుతున్నాడు .ఒక రోజు స్వామి ‘’పంచాస్త ్ర కోటి స్వరూపుడు ,రవళిమ్చు
పసిడి మువ్వల యందెలు ,పైడి వలువలు మొదలైన వస్త ్ర ఆభరణ విశేషాలతో దివ్య తేజో
రాశిగా దర్శన మిచ్చాడు .’’నాకై పదరచన ము అల్లు ము ‘’అని ఆదేశించి అదృశ్యమైనాడు
.సందేహాలన్నీ తీరాయని ,బ్రహ్మానందం పొ ందానని ,సంకీర్తన లతో దేవుని కోరిక
తీరుస్తా నని పదం చెప్పాడు .ఆయన ఊరు తాళ్ళ పాక .పల్లె టూరే .వ్యవసాయమే ముఖ్య
వ్రు త్తి .అందరూ  కష్ట పడితేనే కాని కుటంబం లోని వారందరికీ నాలుగు వేళ్ళూ లోపలి
పో వు .పశువులకు మేత కోసి తీసుకు రావటం అన్నమయ్య పని . కొడవలి తీసుకొని
అడవికి వెళ్ళాడు .ఉత్సాహం గా గడ్డి కోస్తు న్నాడు .ఏమరుపాటు తో కొడవలి చేతికి తగిలి
రక్త ం కారింది . .ఏదో అశాంతి మనసులో జొరబడింది  ఆ భావాలనే పదం గా రాశాడు .

‘’అయ్యో !పో యెం గాలము –ముయ్యంచు మనసున నే మోహమతి నైతి –చుట్ట ంబులా
తనకు సుతులు కాంతలు చెలులు –వట్టి యాసల బెట్టు వారే కాని ‘’అని పించింది .చివరికి
తప్పు తెలిసి ‘’అంతరాత్ముండువెంకటాద్రీశు  గొలువ కిటు ల –అశాం కూటముల అలజడికి
లోనైతి ‘’అని మధన పడ్డా డు .అప్పుడే  వెంకటాద్రి ఉత్సవాలు జరుగుతుంటే వాళ్ళ వెంట
పడి వెళ్ళాడు .దూరం గానే ‘’తిరు వెంగడము ‘’కనిపించింది ‘.అది ‘’పది వేల శేషుల
పడగల మయం –అఖిలోన్నతం  ,బ్రహ్మాదులకు అపురూపమైన హరివాసం.అఖిలానికి
నిత్య నివాసం గా ,బ్రహ్మానంద రూపం గా ‘’ కన్పించింది .’’అది మూల నున్న దనం గా
భాసించింది .ఆ కొండ వేదాలే శిలలుగా మారిన కొండ .పుణ్య రాశులే ఏరులైనాయి
.బ్రహ్మాది లోకాల కొనల కొండ .సర్వ దేవతలు అక్కడ మృగ జాతిగా ఉన్నారు .జల నిధులే
నిట్ట చరులు .తపసులే తరువులు .పొ డుగ్గా ఉన్న కొండ పూర్వపు అంజనాద్రి .మరి
అలాంటి చోట కొండపై శ్రీదేవుడు ఎందుకు కొలువై ఉండడు ?నడిచి నడిచి అలసిపో యాడు
.ఒక చెట్టు కింద నిద్రపో యాడు .నిద్రలో అలమేలు మంగ చెప్పులతో కొండ యెక్క రాదనీ
మందలించి స్వామి వారి ‘’లడ్డు ప్రసాదం ‘’తినిపించి సేద తీర్చింది .మెలకువ వచ్చి
అమ్మపై ‘’శతకం’’ చెప్పాడు .ప్రతిపద్యం చివరా ‘’వెంకటేశ్వరా ‘’అనే మకుటాన్ని వాడాడు
.మకుటమే స్వామిది. లోపలి పద్యమంతా అమ్మవారిపైనే .అప్పటికి అన్నమయ్య
పదారేళ్ళ పడుచు వాడు ‘’.తోటి యాత్రికులతో కొండ ఎక్కాడు .కన్నుల పండువుగా
తెప్పల కోనేరు కనిపించింది .

  

అన్నమయ్య ప్రస్థా నం లో సో పానాలు -2

అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .’’లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు


సో పానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్త సాగరాలు .కూర్మమే నీ
లోతు.గంగాది తీర్దా లు నీ కడళ్లు .దేవతలు నీ జల జంతువులు .నీదగ్గ రి మేడలు
పుణ్యలోకాలు .గట్టు మీది చెట్లు పరమ మహర్షు లు .  నీ ఆకారం వైకుంఠ నగరం వాకిలి
.వేంకటేశుడే నీ ఉనికి ‘’అంటూ పరవశించి పాడి పడిపో యాడు .లేచి పెద్ద గోపురాన్ని
,చింత చెట్టు ను చూసి ప్రదక్షిణాలు  చేశాడు .ఆ వృక్షాన్ని శేషాంకం అన్నాడు .గరుడ
ధ్వజానికి మొక్కాడు .విమాన శ్రీనివాసుడిని చూసి ,ఆనంద నిలయం వగైరా తనివి తీరా
దర్శించి లోపల శ్రీనివాసుని మనసారా తనువారా సందర్శించిపులకిన్చిపో యాడు .అక్కడి
చిలుకలు స్వామిని కీర్తిస్తు న్నాయట .ముందే పెద్ద హనుమంతుని దర్శనం అయింది
.ఆయన చేతిలో బలు ముష్టి ,పైకెత్తి న వల చేయి ,శిరస్సుమీద వాలుగా ఉన్న తోక
,మిన్నులను మోసే మహా కాయం .బంగారు పట్టు గోచి .తొడల దాకా వ్రేలాడే పెద్ద పతకం
,బలమైన కండలు .విఠలానికి కావలి కాస్తూ కనిపించాడు .ఇక్కడ విఠలం అంటే
అన్నమయ్య భావనలో వెంకటా ద్రియే .అంటే కొంత ద్రు ష్టి భేదాన్ని తగ్గించుకోన్నడన్న
మాట .’’స్వామీ !నీవు ఇందిరా పతికి నిజ సేవకుడవు .నీ కింద పసిడి బడ్డ ల వాళ్ళు
పదికోట్లు .మూడు లోకాలు నీశిశువులు .జగాన్ని అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు
.సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని సిరుల పెన్నిదివి ‘’అంటూ
పులకిన్చిపో యాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం కనిపిస్తో ంది .

         స్వామి పాదాలు ‘’బ్రహ్మ కడిగన


ి వే .బ్రహ్మమే ఈ పాదం .బలి తలను తన్నింది
,గగనాన్ని తన్నింది ,భూమిపై మోపిందీ ఈపాదమే .బలికి మొక్షాన్నిచ్చిందీ ఈపాదమే
’’అని కీర్తించాడు .ప్రా చీనులు స్వామిని త్రివిక్రమావతారం గానే భావింఛి
‘’అడియోన్’’అన్నారు .స్వామి చేయిని పొ గడుతూ ‘’అందరికి అభయమిచ్చినదని,
వేదాలని వెతికి తెచ్చిందని ,భూదేవిని కౌగిలించిందని ,నాగేలును ధరించినదని
,మొక్షాన్నిచ్చే చేయి అని కీర్తించాడు .అక్కడ జరిగే సేవలన్నీ తనివి తీరా వీక్షించాడు
.శుక్రు వారప్పూజ కు పరవశుడయ్యాడు .’’సొ మ్ములన్నీ కడ బెట్టి ,సొ ంపుతో గోణము గట్టి
–కమ్మని కదంబము ,కప్పు పన్నీరు –చెమ్మతోన’’వేష్టు వలు ‘’రొమ్ముతల మొల చుట్టి
‘’అని పదం పాడాడు .ఇక్కడ ‘’వేష్టు వం ‘’అనే మాట అన్నమయ్య వాడాడు .అంటే
అప్పటికే కొంత వైష్ణవం ,సంప్రదాయం అన్నమయ్యకు అర్ధమైందని పుట్ట పర్తి వారు
తేల్చారు  .నైవేద్యాల వైభోహాన్ని కన్నులార గాంచాడు .’’మేరు మందారాలలాగా మెరస
ి ే
ఇద్దేనలు ,సూర్య చంద్రు ల్లా ంటి గుండ్రనిపళ్ళాలు ,చుక్కలు రాసి పో సినట్లు ఆరని రాజనాల
అన్నం ,అనేక సముద్రా ల్లా ంటి వెండి గిన్నెలు ,మంచుకొందల్లా ంటి వెన్న ముద్ద లు ,వెన్నెల
రసమా అన్నట్లు పంచదార కుప్పెలు ,తేనల
ె గిన్నెలు ,టెంకాయ పాలు ,ఆనవాలు
,వెన్నట్లు ,అరిసల
ె ు ,గారెలు  కరిజి కాయలు (కజ్జికాయలు ),కండ మండేలు,పూర్ణపు
కుడుములు (ప్పూర్నబ్బూరెలు )ఇలా ఎన్నెన్నో నైవద
ే ్యాలు .స్వామి తిన్నాడో లేదో కాని
మనకు మాత్రం నోరూరించాడుఅన్నమయ్య.
     ‘’పొ డగంటి మయ్యా మిమ్ము పురుషో త్త మా !కోరిక లేడ సేయకయ్యా కోనేటి రాయడా
–‘అని పదం పాడుతూ ‘’మమ్మల్ని ఏలే కులదైవం .మా పెద్ద లిచ్చిన నిదానం .చేతికందిన
పారిజాతం , చింతా మణివి,కోరిక లిచ్చే కామ దేనువువి .చెడిపో కుండా కాపేడే
సిద్ధమంత్రా నివి ,రోగాలను పో గొట్టే  దివ్య  ఔషదానివి,బడి వాయక తిరిగే ప్రా ణ బంధువువి
నీ అభయ హస్త ం తో చేదుకో ‘’ అని ఆర్తిగా వేడుకొన్నాడు .ఇన్ని చేసన
ి శ్రీనివాసుని
అభయ హస్త ం మాత్రం అన్నమయ్యకు ఇంకా దక్కలేదు .ఇదంతా అక్కడి ఆచార విధానం
వర్ణన మాత్రమె .దర్శనం తో ఆనందం పొ ంది మళ్ళీ స్వంత ఊరికి చేరాడు .

 ఇంటికి వచ్చాడే కాని శరీరం మాత్రం ఊళ్లో నూ మనసుమాత్రం తిరుమల కొండమీడా


ఉంటున్నాయి .మళ్ళీ ఎప్పుడు దివ్య దర్శనం చేద్దా మా అనే తహ తహ తో రగిలి
పో తున్నాడు . భావనా నేతం్ర తోనే స్వామిని దర్శిస్తు న్నాడు.ఇంట్లో చెప్పకుండా నే
తిరుమల వెళ్లి దర్శనం చేసుకోస్తు న్నాడు .ఊళ్ళో స్వామి కదలు వింటున్నాడు భాగవతం
లో బల రాముడు శ్రీనివాసుని సేవించినట్లు ఉంది .అంటే స్వామి అంతటి ప్రా చీనుడు
.బ్రహ్మాండ పురాణం ,వామన పురాణాలలో లో స్వామి గాధ ఉంది  .సప్త ర్షు లు సందర్శించి
తరించారట.నారదాదులకే కాక బ్రహ్మాదులకూ ఈ స్వామి యే ఏడుగడ .ఇలాంటివి
వింటున్నాడు ‘’తిరుమల నంబి ‘’ని స్వామి ‘’మా తాత ‘’అన్నాడట.కురువ నంబి
సమర్పించిన బంక మట్టి పువ్వులు గ్రహించిన ఉదారుడు స్వామి .అనంతాల్వార్ చెరువు
తవ్విస్తు ంటే స్వామి మట్టి మోశాడు తట్ట లతో ..తొండమాన్ చక్ర వర్తికి సంపదలు కురిశాడు
.ఎరుకల వారి కొర్ర చేను వెన్నులు తిన్నాడు .గొల్ల ల కావడుల్లో ని పాలు తాగాడు .సంపంగి
చెట్లను నడిపించాడు .వరుసైన వారు వస్తే ఎదురు వెళ్లి గౌరవం గా తీసుకోస్తా డట
.’’ఇలాంటి భావాలన్నీ వింటున్నాడు అన్నమయ్య .ఏమైనా ఆ స్వామిని పట్టు కోవాలి అనే
భావం మనసును తొలిచేస్తో ంది .

‘’వేంకటేశుని పుష్కరిణి జలమే గంగాది తీర్ధ జలం .తిరుమల విహారమే పుణ్య క్షేత్ర
సందర్శనం .శౌరి సంకీర్తనమే వేదాధ్యయన శాస్త ్ర పాఠం.స్వామి కంకర్యమే  సకల
కర్మానుస్టా నం  .ప్రసాద భక్షణమే ఉపవాసం, జపం ,తపం .స్వామి పాదాలే శరణం ‘’అని
మనసులో గాఢం గా నిశ్చయించుకొన్నాడు. మనసు కుదుట బడింది ,తేట బడింది .వైష్ణవ
సహవాసమే ,కడగంటి చూపే తన తపః ఫలం అనుకొన్నాడు .సంకీర్తనల్తో నే శ్రీనివాసుడు
చిక్కుతాడు అనుకొన్నాడు .అయితే భావం ఇంకా రక్త మాంసాదులకు పట్ట లేదు .కాని
బౌద్ధికం గా నిర్ణయమై పో యాడు అన్నమయ్య అని నారాయణా చార్యుల వారు
అన్నమయ్య ప్రస్తా న సో పానం లో ఒక మెట్టు పైకి ఎక్కాడు అన్నట్లు గా తెలియ జేశారు .

అన్నమయ్య ప్రస్థా నం లో సో పానాలు -3

 ‘’ఈతడు రామానుజుడు ఇహ పర దైవము –చలిమి నీతండే చూపే శరణాగతి –


నిలిపినాడీతండేకా నిజ ముద్రా ధారణము –మలసి రామానుజు డే మాటలాడే దైవము
‘’అని పాడిన పదం లో అన్నమయ్య వైష్ణవ దీక్ష పొ ందాడని ,ఇక శ్రీనివాసుడే అన్నీ చక్క
బరుస్తా డనే ధైర్యం నమ్మకం ఏర్పడింది .మనసంతా శ్రీనివాసుడే పరచుకొన్నాడు .ఆ హరి
ధ్యానాన్ని వదిలి ఒక్క క్షణమైనా ఉండలేక పో తున్నాడు .శ్రీ హరి కీర్తనతో తనువు మనసు
ధన్యంచేసుకొంటున్నాడు .’’హరిని  కాదన్నవారు అసురులె .పరమాత్ముడు ఈయన
ప్రా ణమే .వేదరక్షకుడైన విష్ణు వే .ఇహపరాలనిచ్చేది ఈదేవుడే .పార్వతికూడా ఈతనినినే
‘’సుత్తి ‘’చేస్తు ంది అని పాడాడు .

         మళ్ళీ తన ఊరికి వచ్చాడు .ఇతని హరి స్తు తి విని పిచ్చిపత్తి ంది అను కొన్నారు
ఊరూ వాడా .శృంగారపదాల వెర్రి పో వాలంటే పెళ్లి చేయాల్సిందే అనుకొన్నారు ఇంట్లో వారు
.’’పలుకు దేనల
ె తల్లి పవళించెను –కలికి తనముల విభుని గలసినదిగాన –అంగజ
గురినితో అలసినది –తిరు వెంకటాచలాదిపుని కౌగిట గలసి –అరవిరై ,నును జెమట
నంటినది గానా ‘’అని గదిలోని దంపతుల శృంగారాన్ని బయటినుంచి దొ ంగ చూపుల్తో
చూసిన వాడిలా వర్ణించాడు .మొవ్వ కవి క్షేత్రయ్య గారికీ శృంగారం అంగాంగం అంటిన
వాడే .కనుక ఈ పదం పిచ్చ పిచ్చగా నచ్చి తనపదాల్లో ఇదే చాయలో ‘’మగువ తన కేళికా
మందిరము వెడలెన్ ‘’అనే జావళీ రాసి చిర యశస్సు సాధించాడు .కంచిలో అమ్మవారు
క్షేత్రయ్య గారికి అలానే దర్శనం ఇచ్చిందని పెద్దలు చెప్పారని పుట్ట పర్తి వారు సెలవిచ్చారు
.
  ఇక అన్నమయ్య పదకవితల్లో విజ్రు మ్భించాడు .స్వామి  వైభోగాలు ,మేలు కొలుపులు
,నలుగులు ,గొబ్బిపదాలు ,దంపుడుపదాలు ,కూగూలు ,వెన్నెల పదాలు
,తుమ్మెదపదాలతో విజ్రు మ్భించేశాడు .

     శృంగారం కొంత మోతాదు  హెచ్చిందేమో మళ్ళీ ఒక సారి వెనక్కి తిరిగి


చూసుకొన్నాడు తనలో వచ్చిన మార్పు శ్రీనివాసుడిలో కూడా రావాలని
హెచ్చరిస్తు న్నాడు. తుమ్మెదను అడ్డ ం పెట్టు కొని ..’’ఒల్ల ను కామమ్ము ఒ తుమ్మెదా –తోలి
ప్రా యపు మిండ తుమ్మెదా –‘’అని అన్నాడు ‘’కన్నె కన్నుల కలికి మాయ ‘’అని హితవు
చెప్పి శంఖినీ ,చిత్తి నీ ,హస్తినీ జాతి స్త్రీల లక్షణాలు స్వభావాలు వర్ణించి ‘’బి కేర్ ఫుల్ ‘’అని
వార్నింగ్ జారీ చేశాడు కూడా .ఇందులో చమత్కారాన్ని దట్ట ం గా గుప్పించేశాడు .ఇద్ద రు
భార్యలతోను , ఒకోసారి ఒంటరిగా తీర్ధ యాత్రలు చేసి అక్కడి దైవాలపై పదాలు పాడి
రంజింప జేశాడు .గండవరం ,నెల్లూ రు ,ఘటికా చలం ,మండెం ,హంపి ,అహో బిలం వంటివి
ఆయన  దర్శించిన వాటిలో కొన్ని మాత్రమె .లాలిపాటలు ,జోల పాటలు రాసి ప్రజల
నాలుకలపై  వాటికి  నర్తింప జేశాడు   .

          శుద్ధ రామ క్రియ రాగం లో ‘’కాంత’’ లో అన్ని రాశులు కొలువై ఉన్నాయని
పరమ భావుకతో ఇది వరకేవ్వరూ స్పృశించని అంశాన్ని గొప్పగా రాశాడు .శృతి లయలు
సినిమాలో దీనికి ప్రత్యేకత ఉంది. విశ్వనాద్ కమనీయం గా చిత్రీకరించాడు ఈ పదాన్ని

‘’ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువపు రాశి –‘’అని మొదలు పెట్టి కాంత కనుబొ మలు
ధనూరాశి అని ,మీనాల్లా ంటి కళ్ళు మీన రాశి అని ,కుచకుమ్భాలు కుంభ రాసి ,సన్నని
హరి మధ్య నడుము సింహ రాశి ,మకరాన్కపు పయ్యెద మకర రాసి ,కన్నేప్రా యం కన్యా
రాశి ,బంగారం కాంతితో తులతూగే అందం తులా రాశి, పొ డవైన చేతిగోళ్ళు వృశ్చిక రాశి
,పిరుదులు వృషభ రాశి ,కాముడి గుట్టు మట్టు ల సఖి కర్కాటక రాశి ,కోమల మైన చిగురు
మోవి మేష రాశి అని అన్ని రాసులు స్త్రీలో చూపించి మహా చమత్కారం చేశాడు .’’ఎట్టు
భరించే నిం కాను ,పట్టు బరువీ ప్రా యము నాకు ‘’అని ఒక నాయిక చేత పచ్చి శృంగారం
గా అనిపించాడు .పదాల్లో ఎత్తు గడలూ ముగిమ్పులూ చిత్రా తి చిత్రం గా చేశాడు ‘’వింత
వింత వింతలూ –నీచింతలే పో చిగురింతలూ –పో పో పో పో విడవోయీ నీ-చూపు మాపై
జాడించక –రేపెపో రేసులేల్ల నీతీపెపో తీదీపులు ‘’అని రెచ్చిపో యి రాశాడు అన్నమయ్య .

      ఆ కాలం లో సాల్వ నరస రాజు ప్రసద


ి ్ధు డైన దండ నాధుడు .అన్నమయ్య
వయసువాడే .టంగుటూరు లో ఉండేవాడు .విజయనగర రాజులలో సంగమ వంశ రాజులు
బలహీనులైపో యారు .విరూపాక్ష రాయలు విషయాసక్తిలో కూరుకు పో యాడు .ఆయనను
ఆయన పెద్దకొడుకు రాజశేఖర రాయలు చంపించాడు .రాజశేఖరుడిని అతని తమ్ముడు
రెండవ విరూపాక్ష రాయలు చంపించి బదులుకు బదులు తీర్చుకొన్నాడు .అన్నను
చంపిన వాడు రాజరికానికి పనికిరాడని ప్రజలు అస  హ్యించు కొన్నారు .రాజ్యం
అల్ల కల్లో లం గా ఉంది .ఇవన్నీ అన్నమయ్య విన్నాడు .స్పందించి ‘’దేహమిచ్చిన వాని
దివిరి చంపెడువాడు –ద్రో హి గాక –నేడు దొ రయైనాడే –తొడ బుట్టిన వాని దొ డరి
చంపెడువాడు –చూడ దుష్టు డు గాక –సుకృతి యైనాడే –కొడుకు నున్నతమతిం గోరి
చంపెడువాడు –కడు పాతకుడు గాక ఘనుడైనాడే –తల్లి జంపిన వాడు తలప
దుస్టూ డుగాక –ఏళ్ళ వారాలకు నేక్కువాడే –ఈ యన్యాయము నాకు  చెల్ల బొ –నేనేమి
సేయుదు  నయ్యా ‘’అని  వాపో యాడు . కళ్ళ ముందు జరిగీ ఈ అన్యాయాన్ని
జీర్ణించుకోలేక పో తున్నాడు .ప్రపంచం అంటే ఇంతే .అధికారానికి అక్రమ మార్గా లే
.సత్ప్రవర్త నకు విలువేలీదీ ప్రా పంచం లో అని ఒక భావం ఏర్పడింది మనసులో .

                  ప్రపంచం పై రోత కలిగి వైరాగ్య రేఖ ఉదయించింది .అనుకోకుండా ఒక రోజు


సాల్వుడు అన్నమయ్యను దర్శించాడు .’’నీవు చక్ర వర్తి వగుదువు ‘’అని దీవించాడు
అన్నమయ్య .గురు కటాక్షం లభించిన్ది కనుక ఇక రాజ్యానికి రావాలని ప్రయత్నాలు
ముమ్మరం గా మొదలెట్టా డు .ఈ మధ్య లో గజపతులు రెండు సార్లు దండెత్తి వచ్చారు
.మళ్ళీ దేశం లో కల్లో లం రేగింది .అన్నమయ్య ‘’ఒడ్డెర భాష ‘’(ఒరియా )నేర్చాడట
.తురుష్కులు దౌర్జన్యం చేస్తూ భయ  భ్రా ం తుల్ని  చేస్తు న్నారు .’’అయ్యొయ్యో
కలికాలము ‘’అని వాపో యాడు ఆ వాగ్గేయ కారుడు .నిరపరాదుల్ని చంపేస్తు న్నారు
,మానభంగాలు ఎక్కువైపో యాయి .సందట్లో సడేమియా అని అన్నమయ్య పూజా
విగ్రహాలను ఎవరో దొ ంగిలించేశారు .చేసేది లేక ‘’ఒ అంజనీ తనయా !ఒ ఖగ రాజ గరుడా !
ఒ ప్రహ్లా దా !పో టు  బంతువైన అర్జు నుడా !శ్రీ వెంకటాద్రి వైన శేష మూర్తీ!ఒ కార్త
వీర్యార్జు నుడా !నా విగ్రహాలు వెతికి తెచ్చిపెట్టండి ‘’అని అందర్నీ దీనం గా ప్రా ర్ధించాడు
.ఎవరూ మొరాలకించ లేదు .ఇక వాళ్ళ వల్ల కాదని తానె స్వయం గా వెతక టానికి
బయల్దే రాడు అన్నమయ్య .

   తిరుపతికి వెళ్లి శ్రీనివాసుడితో మొర పెట్టు కొన్నట్లు లేదు. దానికి సాక్ష్యం గా ఏ పదమూ
మనకు దొ రకలేదుఅన్నారు ఆచార్యుల వారు . అప్పుడు ‘’రామాయణ కీర్తనలు ‘’రాయటం
ప్రా రంభించాడు . ఇంక శృంగార పదాలను  అంగారాలను కున్నాడు .చమత్కారమూ డో సు
తగ్గించేశాడు .అమ్మ వారిని ’’అహి పతి శయనం అతి తాపమమై విభుడు వేదన పడ్డా డట
సీనయ్య .వేదాంత రచన వినమని కోరాడు .నిమిషం ఒక యుగం గా గడుస్తో ందని పరి
వేదన చెందాడు . సహజ సుందరం గా ఆర్భాటాలు లేకుండా నిండారు భక్తితో ,పవిత్ర
హృదయం తో రాశాడు .కొత్త కొత్త అలంకారాలు పదాలకు తొడిగి మెరిసేట్లు చేయాలనే
ఆలోచన బాగా మద గించిపో యింది .

        ఇంతలో శఠ కోప యతీంద్రు ల వారి గురుత్వం తో తో సాన్నిహిత్యమేర్పడింది


.వేదాంత విద్యాభ్యాసం చేశాడు గురువుగారి దగ్గా ర .వైష్ణవుల బాహ్యాచారాలన్నీ ఒంట
బట్టా యి .వీటిపై కీర్తనలు రాసి పాడుకొన్నాడు.శిష్యుడు సాల్వ నరసింహ రాయలు గురువు
గారి ఆశీర్వాద బలం తో సింహాసనం దక్కించుకొని రాజయ్యాడు .గురువుగారిని
పెనుగొండకు పిలి పించుకొన్నాడు .అక్కడ సాహిత్య సంగీత గోస్టూ ల్లో బాగా  మునిగి
తేలుతున్నాడు . రాయల కొలువులో ఈ పరమ వైష్ణవుడు అలంకారం గా ఉన్నాడు .

    

 

 అన్నమయ్య ప్రస్థా నం లో సో పానాలు -4(చివరి భాగం )

    సాల్వ రాయలు ఒక రోజు వెంకటేశ్వర స్వామిపై శృంగార కీర్తన చెప్పమని కోరాడు


.మళ్ళీ పాత  శృంగార  వాసన గుబాళించి ‘’ఏమొకో !చిగురు టధరమున –యెడ నేడ
కస్తూ రి నిండెను ‘’అని లంకించుకొని ‘’ఉడుగని వేడుకతో బ్రియుదో ట్టిన నఖ శశి రేఖలు –
వెడలగా వేసవి కాలపు వెన్నెల కాదుకదా –‘’అని విజ్రు మ్భించి చెప్పాడు నాదనామక్రియ
రాగం లో .రాయలు సంతోషపడి అన్నమయ్య వ్యక్తిత్వాన్ని మరచిపో యి తనపై అలాంటి
పదాన్నే చెప్పమన్నాడు .చెప్పనన్నాడు .బ్రతిమిలాడటం పో యి బెదిరింపు లోకి దిగన
ి ా
అయ్య ఏమీ చలించలేదు .అధికార మదం ఒళ్ళంతా నిండి పూర్వం తనను రాజువుకమ్మని
దీవించిన గురువునే సంకెళ్ళ తో బంధించి చెరసాలలో పెట్టా డు .రాజు కండకావరాన్ని
పో గొట్టేది ఒక్క శ్రీని వాసుడే అని నమ్మి ఆయనపై ముఖారి లో ‘’ఆకలి వేళల ,నలపైన
వేళల –తేకువ హరినామ మే దిక్కుమరి లేదు  ,-కొరమాలి యున్న వేళ ,కులము చెడన
ి
వేళ-జెరవడియోరులచే జిక్కిన వేళ-నోరపైన హరినామ మొక్కటే గతి గాక – సంకెల బెట్టిన
వేళ,చంప బనిచిన వేళ-అంకిలిగా నప్పుల వారాగిన వేళ-వేంకటేశు నామమే విడిపించ
గతి గాక –మంకు బుద్ధి బొ దలిన మరి లేదు తెరగు ‘’అని ఆర్తిగా వేడుకొన్నాడు .రాయలకు
భయం వేసింది .అంతటి మహానుభావుడు శపిస్తే తన జీవితం వ్యర్ధం .సాధించింది
నిష్ప్రయోజనమ అనుకోని ఇక ఆయన జోలికి వెళ్ళలేదు

      ఈ ఉదంతం తర్వాత  తాళ్ళాపాకకో తిరుపతికో చేరి ఉంటాడు .మళ్ళీ సాల్వుని తో


ఎప్పుడూ సంబంధం పెట్టు కొన్నట్లు లేదంటారు పుట్ట పర్తి వారు .తనకున్న భగవద్ భక్తీ
ప్రదర్శితం అవుతోంది అవసరమైన చోట్ల. కాని భగవంతుని దర్శనమే కావటం లేదని
దిగులేక్కువైంది అన్నమయ్య లో .శ్రీనివాసుడు ఆయనతో దో బూచు లాడుతున్నాడు
.కొందరు సాహితీకారులు అన్నమయ్య జాతీయాలను ‘’దొ బ్బేసి ‘’తమవిగా చేసుకొని ఠీవి
వెలిగిస్తు న్నారు .పదాలకు నకళ్లు రాసుకొని సొ మ్ములు చేసుకొంటున్నారు .ఇవన్నీ
నెమ్మది నెమ్మదిగా బయట పడి ఆయన చెవులకు చేరుతున్నాయి .అప్పుడు తన
మనోభావాలను ‘’రామ క్రియ ‘’లో ఇలా తెలియ జేసుకొన్నాడు .’’వెర్రు లారా!మీరు వేరుక
కలిగి తేను –అర్రు వంచి తడుకల ల్ల ంగ రాదా!ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము
కాదు –కుడిచి వేసిన పుల్లె కుడువ గా రాదు –బడి నొకరు చెప్పిన ప్రతి చెప్ప బో తేను –
అదరు శ్రీహరికిది అరుహము కాదు’’అని అంటూ ‘’చిబికి వేసిన గింజ చేత బట్ట గ నేల-
కబుక కెంగిలి బూరె గడు గంగ మరినేల?-మించు చద్ది కూటి మీద నుమిసినట్లు –
మంచిదో కటి చెప్పి మరి చెప్పనేరక –పుచ్చి నట్టి పండు బూజు లోననె యుండు –బచ్చెన
కవితలు బ్రా తిగావెందు-‘’అని చివరికి ‘’ఎన్నగ శ్రీ వేంకటేశు తాళ్ళపాక –అన్నమాచార్యులు
అఖిల దిక్కులు మెచ్చ –ఉన్నతితో బాడిరాక డేవ్వ డాను –సన్న నోరాసు నట సమ్మతా
హరికి?అని ఏకి పారేసి శ్రీహరినే నమ్మాడు .

    కీర్తి,కనకాలు వర్షిస్తూ నే ఉన్నాయి .పదకవితా పితామహుడని పించుకొన్నాడు ఆ


తర్వాత ‘’సంకీర్తనా చార్యుడు’’అని పేరొందాడు .ఇక ఇక్కడి నుండి అన్నమయ్య సాధన
ప్రా రంభం అయింది అన్నారు సరస్వతీ పుత్రు లు నారాయణా చార్యుల వారు .ఇప్పటిదాకా
సంసారం ‘’అమృతపు నడబావి ‘’అని పించింది .ఇప్పుడు లోవేలుగు క్రమం గా
ఆక్రమిస్తు ండగా  సంసారం ‘’జలధి లోపలి ఈత ,జము నోటిలో బతుకు ,చమురు తీసిన
దివ్వె ,సమయించె పెను దెవులు ,సమరాన ఉనికి ,సంగటి కట్టిన త్రా డు ,చంద్రు ని జీవనం
,చలువ లోపలి వెండి ,జలపూత బంగారు ‘’అని పించి రోత పుడుతోంది .ఇప్పటివరకు స్త్రీ
లను చూసిన చూపు ‘’అంగనల ముఖామ్బుజాలు  అంగడికి ఎత్తి న దివ్వెలు 
,కుచయుగాలు ముందటి పసిడి కుండలు ,ఇతవులైన మోపులు ఎంగిలి చేసన
ి తేనెలు
,యెడ నేడ కూటాలు ‘’అనిపించాయి .

    అప్పుడెప్పుడో కలో కనపడ్డ స్వామి సాక్షత్కారించటం లేదేమి ?అని


వితర్కిన్చుకొన్నాడు .తన తప్పే కాని స్వామి తప్పు లేదని తెలుసుకొన్నాడు .’’యెంత
మాత్రమున ఎవ్వరు తలచిన అతడు అంతమాత్రమే .ఘన బుద్ధు లకు ఘనుడు .అల్ప
బుద్ధు లకు అల్పుడు .నీటికొలది తామర .’’అనుకొంటూ వదలకుండా స్వామి వెంట బడ్డా డు
.అన్నమయ్యకు తెలిసో తెలియకో కొన్ని మహాత్యాలు జరిగాయి .తమ బాధలు ఈయనే
తీరుస్తా డని భక్త బృందాలు తయారయ్యాయి .తాను భగవత్ సాక్షాత్కారానికి పరి
తపిస్తు ంటే మళ్ళీ ఈ గుది బండలేమిటి ?అని బాధ పడ్డా డు .స్వామిపై విరహం తో
వేగిపో తున్నాడు .’’మగడువిదిచినా మామ విడువ నట్లు ,నగినా ,మనసు రాసినా లోకులు
మానరు .తగిలేరు పో గిలేరు ,దైన్యమే చూపేరు ,మొగమటలనేరు .దేవుడు ఇచ్చనా
పూజారి వరం ఇవ్వనట్లు ,ఈ బుడి బుడి సంగాతాలతో నేను ఎన్నాళ్ళు పో గాలాలి “”/అని
వేడుకొన్నాడు వెంకటేశ్వరుడిని .బతుకు అనిత్యం అని తెలిసినా బ్రతుకు పై పేరాశ ఉందని
ప్రా ణం అంటే తీపి చావు అంటే వెరపు అజ్ఞా నికి జ్ఞా నం ఎలా కలుగుతుంది .సిగ్గు లేకుండా
వేడుకొంటున్నాను నీచేతి లోని వాడిని .నువ్వే విచారించికాపాడాలి ‘’అని పరిపరి విధాల
ఆవేదన చెందుతున్నాడు .

 సంసారమే మనసైన తనకు’’ జియ్యా’’ ఏ దిక్కు అన్నాడు .పుడమిలో బతుకులు


పున్నమి అమావాసలు .అని బావురుమని పొ గిలి పొ గిలి ఏడుస్తు న్నాడు .కాని జాలాది
కవి అన్నట్లు  శ్రీనివాసుని హృదయపు’’ పొ ంత ‘’మాత్రం నిండటం లేదు .తేనే లోపలి
ఈగలా బతుకుతున్నానన్నాడు .గజ రాజు బతుకు అయి కడలేని మనసైందిట
.నడివీధిలో జంతువులా ఉన్నాడట .గడకు కట్టిన పాత గుడ్డ లా మనసు అని  పిస్తో ంది
.ఒక్క చోట నిలవటం సాధ్యం కావటం లేదు ఆవేదన పెరిగి ఆసులో గొట్ట ం లాగా తాళ్ళ పాక
తిరుమలకు తిరుగుతూనే ఉన్నాడు .ఇప్పుడు స్వామి మునుపటిలాగా కనపడటం లేదు
అన్నమాచార్యులకు . .నైవద
ే ్యాలు అలంకారాలు అసలు దృష్టిలోకి రావటం లేదు .శ్రీహరి
పాద తీర్ధం కొత్త గా కనిపిస్తో ంది ,అనిపిస్తో ంది .అది ‘’మోహ పాశాలు కోసి మోక్షం ఇచ్చే
మందుగా ‘’అని పించింది .కడు చల్ల నైన మందు అయింది .గురుతైన రోగాలను కుదిర్చే
మందుగా ఉంది .దురితాలు బాపే దొ డ్డ మందు . బ్రహ్మాదులు సేవించే మందనిపించింది
ఆయనకిప్పుడు .నరకాన్ని పో గొట్టే నమ్మక మైన మందు అయింది స్వామి తీర్ధం.ఇప్పుడు
అదీ పరిణతి ఆయన సాధించింది .అంటే అన్నమయ్య ప్రస్తా నం లో మరో సో పానం
ఎక్కాడన్నమాట .

    శ్రీరాగం లో ‘’నిత్యాత్ముడై యుండి నిత్యమై వెలుగొందు –సత్యాత్ముడై యుండి సత్యమై


తానుండు –ప్రత్యక్షమై యుండి ,బ్రహ్మమై యుండు ‘’అని స్వామి అసలు రహస్యం అర్ధం
చేసుకొన్నాడు .’’ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత-డేమూర్తి నిజ మోక్ష మియ్య
జాలెడు నాత-డే మూర్తి లోకైక హితుడూ –ఏ మూర్తి నిజ మూర్తి  నే మూర్తి యును గాడు
,-ఏ మూర్తి త్రై మూర్తు లేకమై యాత-డేమూర్తి సర్వాత్ముడైన మూర్తి –ఆ మూర్తి తిరు
వెంకటాద్రి విభుడు ‘’అని స్వామి సర్వాన్త ర్యాన్ని ,త్రిమూర్తి స్వరూపాన్ని మనసులో
దర్శించాడు .’’ఏ వేల్పు పాదయుగ మిలయు నాకాశంబు –ఏ వేల్పు పదమీ
శాన్త ంబనంతంబు –ఏ వేల్పు నిశ్వాస మీ మహా మారుతం-బె వేల్పు నిజ దాసు లీ
పుణ్యులూ –ఏ వేల్పు సర్వేషు డేవల
ే ్పు పరమేశు –డేవేల్పు భువనైక హిత మనో
భావకుడు –ఏ వేల్పు కడుసూక్ష్మమే వేల్పు కడు ఘనము-ఆ వేల్పు తిరు వెంకటాద్రి
విభుడూ ‘’అని అలౌకిక ప్పారవశ్యం తో వొడలు తెలియక పాడాడు .దీనినే భక్త రామదాసు
సినిమాలో శ్రీరాముడిపై  పేరడీ చేయించి   తండ్రీ కొడుకులు నాగేశ్వరరావు  నాగార్జు న
కబీరు రామదాసుల చేత సంగీత కర్త కీరవాణి రచయిత బారవి అన్నగారు  వేదవ్యాస తో
రాయించి  ఉన్నికృష్ణ న్ ?(హరిహరన్? )చేత  గుక్క తిప్పుకోకుండా పాడించి హిట్ చేశాడు
.

    మళ్ళీ తాళ్ళపాకలో కాపురం ఉన్నాడు .ఉన్నాడుకాని మనసులో దిగులే .’’నాకెట్లు


కైవశం అవుతావు కోనేటి రాయా !నిన్నెట్లా మెప్పించాలి ?నాకోరిక యెట్లా తీరుస్తా వు?’’అని
మనసులో నివేదన
ి ్చుకొంటూ నే ఉన్నాడు .గుండె దిటవు చేసుకొంటున్నాడు మళ్ళీ దైన్యం
..ఇవన్నీ భక్తు ల జీవిత ప్రస్తా నం లో సో పానాలే .ఒక్కో మెట్టు ఎక్కుతూ పో వాల్సిందే అదే
బాధ అన్నమయ్యా పడుతున్నాడు .ఆగలేక ,ఓపలేక నిందలు మోపాడు నల్ల నయ్య మీద
‘’వెన్నలు దొ ంగిలించావు .తల్లి బిడ్డ ల్ని వావి వరసా లేకుండా చేసుకొన్నావు .పెద్ద చేపవై
చిన్న చేపల్ని నవిలి మింగావు .నీబామ్మర్దిని రధానికి కట్టించావు .సురభామినులతో
సరససల్లా పాలాడావు . .బో యే దాని ఎంగిలి కుడిచావు .బలిని పాతాళానికి తోక్కేశావు 
శ్రీసతి పాదాలను నీ మెడలో అంట గట్టు కోన్నావు ‘’అని చేరిగిపారేశాడు ,అక్కసంతా వెల్ల
బెట్టు కొన్నాడు పాపం .

          ఇప్పుడాయన తెలివి తేటల్ని దూషిస్తు న్నాడు ‘’ఓరోరి వేంకటేశా!నా లాగా వెర్రి
వెంగళప్పవు .నిన్ను కాదన్న వాళ్ళనీ మోస్తూ నే ఉన్నావు .’’నార సేరు ‘’అని పొ రపాటున
అన్నా అది నీ పేరే భక్తు డు తలచాడని సంబరపడే వెర్రి బాగుల వాడివి .నీ సేవకులకే
నువ్వు దాస్యం చేశావు .కుచేలుని అటుకులనే మెచ్చిన నీ రసహీనతకు నవ్వొస్తో ంది ‘’అని
దేప్పాడు .ఇదో మెట్టు .ఈ సీను అవగానే ‘’నేను ఒక్కడినీ లేక పొ తే నీ కృపకు పాత్రత
ఏముందయ్యా !నేను కీర్తిస్తేనే నీకు కీర్తి వచ్చిందయ్యా ‘’అని సవాలు చేశాడు .అహం
తగ్గింది.చేసిన పాపాలు చెబితే పో తాయి అన్న సామెత ప్రకారం చెప్పి లెంప లేసుకొన్నాడు
‘’నా పాపాలకు నరకాలు చాలవు .నేనేత్తి న జన్మలను రాయటానికి వనం లో తాటాకులు
చాలవు .నా ఆచారపు ఎంగిలి ని నదులేవీ పావనం చేయలేవు .స్వామీ !నేను నీ సూత్రపు
ప్రతిమను మాత్రమె .నా గుణాలను ఎంచకు .నీ గుణాలకు తగ్గ ట్లు ప్రవర్తించు .కామాదుల
కారడవిలో చిక్కి జ్ఞా న మార్గ ం తప్పాను ‘’అని తహతహ లాడాడు అన్నమయ్య .

 నరజన్మ  ను  అసహ్యిం చుకోన్నాడు .స్వామి దయ లేకుండా ఎవరూ దరి చేరలేరు


.తానూ ఆయన్ను కనుగొన లేదని కినుక ఎందుకు అన్నాడు .’’అసలు మాటకు వస్తే
ఎవరు నిన్ను నిజం గా కనుక్కున్నారయ్యా !జటాయువుకు మోక్షమిచ్చావు .రాతికి
ప్రా ణమిచ్చావు .నిన్ను వాళ్ళు నమ్మారా?నువ్వు నరుడివి అని గేలిచేశారు మారుతికి
బ్రహ్మ పదవి ఇచ్చావు .రాక్షస సంహారం చేశావు .కాని నిన్ను రాజు అన్నారు అది రాజ
విధి అన్నారు .దశరధ తనయుడేకదా అన్నారు .ధర్మరాజే నిన్ను ‘’మరది ‘’అని
చనువుగా మాట్లా డాడు .లోకం లో నిన్ను అర్ధం చేసుకొన్నది ఎవరయ్యా !బాణాసురుని
చంపితే నువ్వుదేవుడు అని నమ్మను కూడా నమ్మ లేదు .నరకుని చంపి పదారు వేల
మందిని పెళ్లా డితే ఎవరికీ పట్ట నే లేదు .విశ్వ రూపం చూపించి అందరి కనుల మాయ
తొలగించినా , ద్రౌ పదిని కాపాడినా ,బ్రహ్మ చేత మొక్కిన్చుకొన్నా నిన్ను దేవుడని నమ్మనే
లేదు లోకులు పలుగాకులు .’’అని లోక రీతిని బయట పెట్టా డు ‘          భౌతిక పరిధులు
క్రమంగా విస్త రిస్తు న్నాయి . సంకుచితం దూరమైపో తోంది .విశాల భావన వెలుగై తోస్తో ంది
.పరమేశ్వరత్వం విశ్వవ్యాప్త ం అన్న ఎరుక కలిగింది ‘’యెలమి హరిదాసు లే జాతి యైన
నేమి ?తలమేల ?కులమేల?తపమే కారణము ..గుల్ల లో ముత్యం పుడుతుంది .మహాను
భావులు ఎక్కడ పుట్టినా ఒకటే .చిడిపి రాళ్ళలో వజ్రా లు పుడతాయి. ఈగల వలన తేనే
వస్తు ందికదా .బురదలోని తామరకు సుగంధం లేదా? పనికి రాణని జంతువుకు పరిమళ
భరిత జవ్వాది పుట్ట టం లేదా ?కీటకం నోటిలోంచి పట్టు దారం రావటం లేదా?కనుక
వేంకటేశుని కొలిచే దాసులు ఎందులో పుట్టినా గణన కేక్కుతారు అని నిశ్చయం గా
చెప్పాడు .పరిపక్వతకు చేరువౌతున్నాడు అన్నమయ్య .

          భగవత్ అపచారం భాగవతుల యెడ అపచారం లేకుండా  దురహంకారం


లేకుండా ,సుఖ దుఖాలకు లోనుకాకుండా ,అజ్ఞా నుల తో కలవ కుండా ,పరిశుద్ధ
మనస్సుతో ఉండేదే పరమ వైష్ణవం అని తెలిపాడు .ప్రపత్తి కలగాటమే పరమ వైష్ణవం  అని
చెప్పాడు .’’పరమ వైష్ణవాచార సంపత్తి యే సంధ్యా వందనం .అనుకోని ఇంకోమేట్టేక్కి కర్మ
మార్గా నికి దూరమైనాడు అన్నమయ్య .తనకు ఏ రకమైన శక్తీ లేదని దేవుడికి విన్న
విన్చుకొన్నాడు .శక్తి ఉంటె స్వామి సరసనే  ఉండే వాడిని కదా అనుకొన్నాడు .కర్మం
ధర్మం దేవుడు కల్పించినవే. ఆయన ఎలా కావాలనుకొంటే అలా అవుతుంది అని
నిశ్చయించుకొన్నాడు .’’నా అజ్ఞా నం సహజాతమే కదా .నేను జ్ఞా నిని అయితేనే నువ్వు
రక్షిస్తా వా?’’అని సవాలు విసిరాడు .’’నా మనసు నీ అధీనం .నేను ఆడే మాటలు నీవే .ఈ
తనువూ నువ్వు పుట్టించినదే .నీ ఆజ్ఞ తో దీన్ని మోస్తు న్నా ను బతుకు ఈడుస్తు న్నాను
.నేను నీవు చేసన
ి మానిసినే .వెలి నీవే  ,లో నీవే వేడుకలన్నీ నీవే ‘’అని అద్వైత భావన
మనసంతా వ్యాపించి జీవిత ప్రస్తా నం లో శిఖరానికి చేరుకొన్నాడు .

 ‘’హరి దలచు పంచ మహా పాతకుడైనా  బ్రా హ్మణోత్త ముడే .అన్నాడు ‘’శరణు అంటున్నా .
.నీ నామం భవ హరం .’’అని హాయిగా భారం అంతా శ్రీనివాసుడిపై బెట్టి నిశ్చింతగా
కూర్చున్నాడు అన్నమయ్య .భాగవతులకు పరవశమే ఆభరణం .’’మహా వేదో
నామమయ మైన జీవితం గడిపినవాడు సర్వోత్త మమైన ముక్తిని పొ ందాడు .’’అసాధారణ
భావన ,స్వతంత్ర మధుర ధారా ,విషయ వైవిధ్యం అన్నమయ్య కవితలో ప్రధాన గుణాలు
‘’అని మాన్యులు శ్రీ రాళ్ళ పల్లి  అనంత  కృష్ణ శర్మ గారు అంటారు .పుట్ట పర్తి వారు
‘’తెలుగు పదాలను జోడించటం లో తిక్కనకు కుడి చేయ్యి అన్నమయ్య  .భావ విశ్రు ం
ఖలతలో తిక్కన అన్నమయ్యకు సరి కానే కాడు.భాష మైనం లాగా వంగిపో తుంది
.ఒక్కొక్క భావం ఒక్కొక నందన వనం .అన్నమయ్యలో కవిత్వాన్ని వెతకటం అంటే
స్సముద్రా నికి ఏతం వేయటమే .అది  సర్వాం గీణమైన చక్కర బొ మ్మ .పదాలు  అర్ధ భావ
గంభీర సంగీతమయం .త్యాగరాజు లాగా నాద ప్రదానమైనవికావు .అన్నమయ్య
ప్రయోగించిన జాతీయాలు నానుడులు అనేక ప్రబంధాలకు జీవనౌషదాలు .అన్నమయ్య
గాంధర్వ లోకం నుంచి అవతరించి  పదనామ సంకీర్తనలతో ముక్తి పొ ందిన ధన్యుడు
‘’అన్నారు

     ముందే చెప్పినట్లు ఈ వ్యాస పరంపరకు ఆధారం పుట్ట పర్తి వారి ‘’త్రిపుటి’’అని మరో
సారి మనవి చేస్తు న్నాను .

తేనె చినుకులు

అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు

శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సారి కంచి వరదస్వామి దర్శనానికి ఇద్ద రు దేవేరులు


తిరుమలదేవి చిన్నాదేవిలతో వచ్చాడు .అక్కడ ఉన్న ఒక ఆచార్యు దీక్షితుడు తిరుమల
దేవి ని గురించి ఆశువుగా .’’కాన్చిత్కాంచనగౌరాంగీం –వీక్ష్య తన్వీం పురస్తితాం –వరద
స్సంశయాపన్నో –వక్షస్థ ల మవైక్షత’’ అని శ్లో కం చెప్పాడు .అందులో భావం –వరద రాజ
స్వామికి తిరుమలదేవిని చూసి ఆమెఅందం లో  తన అర్ధా ంగి లక్ష్మీదేవి లాగా
ఉందనిపించిందట  .అనుమానం వచ్చి తన వక్షస్త లాన్ని ఒక్కసారి తడిమి
చూసుకోన్నాడట .సిగ్గు తో తల వంచుకోన్నాడట స్వామి .ఈ ఆశువుకు రాయల వారెంతో
సంతోషం తో పొ ంగిపో యాడట .ఇంతకీ ఇందులో భావం ఏమిటి అంటే తిరుమల దేవి అపర
లక్ష్మీ స్వరూపం గా ఉంది అని .అప్పటి నుండి ఆ ఆచార్య దీక్షితులను ‘’వక్షస్థ లాచార్యుడు
‘’అని పిలిచేవారట .ఈయనకు ఇద్ద రు భార్యలు .చిన్న భార్య వైష్ణవ మతానికి చెందినది .ఆ
రోజుల్లో అద్వైతులు వైష్ణవులుగా,వైష్ణవులు అద్వైతులుగా మారటం ఉండేది .అప్పయ్య
దీక్షితుల బంధువు ‘’విష్ణు గుణాదర్శం ‘’రాసిన వేంకటాధ్వరి వైష్ణవుడే . ఇప్పటికీ బళ్ళారి
ప్రా ంతం లో ద్వైతాద్వైతులకు సంబంధ  బాన్ధ వ్యాలున్నాయి అని పుట్ట పర్తి వారు చెప్పారు .

         వక్షస్థ లాచార్యులకు వైష్ణవ భార్య యందు ‘’రంగ రాజాధ్వరి ‘’అనే కొడుకుపుట్టా డు
.ఈయన కుమారుడే ‘’ ఆంధ్రత్వం  ఆంధ్రభాషాచ  నా ల్పస్య తపసః ఫలం ‘’‘’అని తెలుగు
భాషను కీర్తించిన అప్పయ్య దీక్షితులు .విజయ నగర రాజ్య కాలం లో వైదిక మతానికి
అద్వైత మూల స్త ంభాలు ముగ్గు రు .విద్యారణ్యుడు ,సాయణుడు ,అప్పయ్య దీక్షితులు
.అప్పయ్య దీక్షితులు ‘’అడయప్పాలెం ‘’అనే పల్లెటూరిలో  జన్మించాడు .అయన ఎవ్వరినీ
దేనినీ లెక్క చేసేవాడుకాడు ఒక్క శివుడిని తప్ప .అందుకే ‘’సర్వ తంత్ర స్వతంత్రు డు ‘’అనే
బిరుదు పొ ండాడు .న్యాయ ,వ్యాకరణ ,మీమాంసా శాస్త్రా లలో దీక్షితులు ఉద్ద ండ
పండితుడు .ఆయన రాసిన గ్రంధాలు నూటనాలుగు .

 దీక్షితులు పుండరీక ,వాజ పేయ యాగాలు చేసన


ి కర్మిష్ట ఈయన తండ్రి ‘’విశ్వ జిద్యాగం
‘’చేసన
ి మహాత్ముడు .ఆకాలం లో భట్తో జీ  దీక్షితులనే ఆయన వ్యాకరణం లో మహా
పండితుడు .ఈయన మీమాంస చదవటానికి దక్షిణ దేశానికి వచ్చి అప్పయ్య దీక్షితుల
వద్ద చేరాడు .అప్పటికే భట్తో జీ ‘’ప్రౌ ఢ మనోరమ ‘’అనే వ్యాకరణాన్ని రాసి ఉన్నాడు .దాని
పఠన పాఠనాలు  దేశం లో జరుగుతూనే ఉన్నాయి .భట్తో జీ వచ్చేసమయానికి అప్పయ్య
దీక్షితులు భట్తో జీ రాసిన ‘’ప్రౌ ఢ మనోరమ ‘’పాఠాలను శిష్యులకు బో ధిస్తు న్నాడు .అందులో
తనకు అభ్యంతరం గా ఉన్న చోట్ల ఖండిస్తు న్నాడు . నిశ్చేస్టూ డైన భట్టో జి అప్పయ్య 
దీక్షితులు తో  వాదానికి దిగాడు .అప్పుడు అప్పయ్య ‘’ఇంత అభిమానం తో అభినివేశం తో
వాదిస్తు న్నావు .నువ్వేమైనా భట్తో జీవా?’’అన్నాడు .అప్పుడాయన ‘’అవును’’ అని
సమాధానమిచ్చాడు .అప్పటినుంచి ఇద్ద రి మధ్య మంచి స్నేహ బంధమేర్పడింది.
అప్పయ్య దగ్గ ర భట్టో జి మీమాంస శాస్త్రా న్ని అధ్యయనం చేశాడు .

         అప్పయ్య దీక్షితుల కీర్తి దేశమంతటా వ్యాపించింది .ఆ నాటి వేలూరి పాలకుడు


బొ మ్మ నాయకుడు అప్పయ్య దీక్షితులను సగౌరవం గా రాజ సభకు రప్పించి’’
కనకాభిషేకం’’చేశాడు .దీక్షితులు ఆ ధనాన్ని అంతటిని దేవాలయ నిర్మాణానికి
వినియోగించాడు .దీక్షితులు యెంత  పండితుడో అంతటి శివభక్తి పరాయణుడు .తనకు
శివ భక్తీ యెంత ఉన్నదో పరీక్షించుకోవాలి అనిపించింది .ఉమ్మెత్త కాయలరసం తాగి
పిచ్చిపట్టించుకొని ,ఆ పిచ్చి లో తానూ అనే మాటలనన్నిటిని గ్రంధస్త ం చేయమని
శిష్యులకు పురమాయించాడు .ఆ ఉన్మత్త స్తితిలో అయిదు శతకాలు మహా ఆశువుగా భక్తీ
రసబంధురం గా చెప్పాడు నాన్ స్టా ప్ గా .వాటినే ‘’ఉన్మత్త పంచ శతి ‘’అన్నారు .

     దీక్షితులకు విష్ణు భక్తీకూడా  శివభక్తితో పాటు సమానం గానే ఉండేది .’’శివ
పారమ్యాన్ని ‘’ స్థా పించటానికి శ్రీ కంఠ భాష్యం రాశాడు .విష్ణు భక్తీ ప్రబో ధకాలైన ‘’వరద
రాజాస్ట కం ‘’మొదలైన ఎన్నో స్తో త్రా లు రాశాడు .అలంకారశాస్త ్ర గ్రంధాలు చాలా రాశాడు
అందులో అర్ధ చిత్ర మీమాంస ,కువలయా నందం ప్రసద
ి ్ధా లు .అయితే సమకాలీనుడైన
మరో తెలుగు అలంకార శాస్త క
్ర ారుడు జగన్నాధ పండిత రాయలు వీటిని ఖండించాడు
.జగన్నాధుని ఖండనలో విరోధం తప్ప పాండిత్యం లేదని విమర్శకులు తేల్చారు
.దీక్షితులకు’’ వేదాంత దేశికులు’’ అంటే మహా గౌరవం .ఆయన రాసిన
‘’యాదవాభ్యుదయం ‘’కు దీక్షితులు వ్యాఖ్యానం రాశాడు .ప్రబో ధ చంద్రో దయం అనే మరో
వ్యాఖ్య కూడా చేశాడు .

 అప్పయ్య దీక్షితుల సమకాలీనుడు తిరుమల తాతాచార్యుల వారి మనుమడు కుమార


తాతాచార్యులు. ఈయన కోటి మంది కన్యలకు వివాహం జరిపించినందువల్ల ‘’కోటి
కన్యాదాన తాతాచార్యులు ‘’అనే బిరుడుపొ ందారు .దీక్షితులకు ఈయనకు పాండిత్యం లో
స్పర్ధ లుండేవి .అప్పయ్య దీక్షితులను  చిదంబర దీక్షితులనీ అనేవారు .ఈయనకు
చిదంబర క్షేత్రం అంటే ప్రా ణం .తాను  చనిపో యిన తర్వాత తన చితాభస్మాన్ని చిదంబర
వీధుల్లో చల్ల మని ,శివ భక్తు లు దానిని తొక్కి తే తనకు కైవల్యం లభిస్తు ంది అని ఒక శ్లో కం
లో చెప్పుకొన్నాడు .అంతటి గాఢ భక్తీ ఆయనది .దీక్షితులు ఆంద్ర దేశం వాడే .విజయ
నగర కాలం లో వీరి పూర్వీకులు దక్షిణ దేశానికి తరలి వెళ్ళారు .అందుకే ఆయనకు
ఆంధ్రం అంటే అంత అభిమానం ,ప్రేమ గౌరవం  భక్తీను .’’ఆంధ్రు డైపుట్ట టం గొప్ప అదృష్ట ం .
ఆంద్ర భాష మాట్లా డగలగటం గొప్ప తపస్సు ‘’అని చెప్పిన  అప్పయ్య దీక్షితులు ను
’’పాపం పిచ్చివాడు ‘’అన్నారు పుట్ట పర్తి వారు నేటి తెలుగుకున్న ప్రా ముఖ్యాన్ని చూసి
బాధ పడుతూ.

     దీక్షితులు వేంకటపతి రాజులూ ,రాయ వేలూరు రాజుల దగ్గ ర ఉండేవాడు .జింజి  లో
కూడా ప్రసిద్ధు డే .జింజి ఆస్థా నం లో  శ్రీనివాస దీక్షితులు ఉండేవాడు .అస్త మిస్తు న్న
సూర్యుడిని ‘’రత్నఖేటం ‘’తో ఉత్ప్రేక్షిం చాడట .అప్పటినుంచి ‘’రత్న ఖేటదీక్షితులు
‘’అయ్యాడు .ఈయన  జింజి కోట కు  వెళ్లి అప్పయ్య దీక్షితులతో నమస్కారం
పెట్టిన్చుకొంటాను అని సవాలు చేశాడు .ఇద్ద రి మధ్య వాదం భీకరం గా జరిగి .ఈయనే
అప్పయ్య చేతిలో ఓడిపో యాడు .అన్నమాట నిల బెట్టు కోవాలిగా .అప్పయ్యను బతిమిలది
తన  కూరుర్నిచ్చి పెళ్లి చేసి మామ అయి అప్పుడు అల్లు డు అప్పయ్య దీక్షితులతో
నమస్కారం పెట్టిన్చుకోన్నాడట .ఇలా ఎన్నో కధలూ గాధలు సరస్వతీ పుత్ర పుట్ట పర్తి
నారాయణాచార్యుల వారు తవ్విపో శారు’’త్రిపుటి ‘’వ్యాసాలలో .అందులోవే  మీకు
అందజేశాను .

శమీ వృక్షం

‘’శమీ శమయతే పాపం –శమీ శత్రు వినాశినీ –అర్జు నస్య ధనుర్ధా రీ –రామస్య ప్రియ దర్శినీ
‘’అని విజయ దశమి నాడు శమీ పూజ చేస్తా ం .శమీ పత్రిని అందరికి పంచిపెడతాం .దైవ
దర్శనం చేసుకొని ,పెద్దలఆశీర్వాదాన్ని పొ ందుతాం .పిన్నలను ఆశీర్వదిస్తా ం
.బ్రా హ్మణులకు దక్షిణ  తాంబూలాలిస్తా ం  .ఇది  సంప్ర దాయ సిద్ధం గా   వస్తు న్న
అలవాటు . ఈ శ్లో కం లో పుట్ట పర్తి వారు రెండు లోపాలు గమనించారు .శబ్దా ల మధ్య ఏ
కాన్వయం లేదన్నారు .  అర్జు న శబ్ద ం ధనుస్సుతో సమన్వయము .దారీ కి కూడా .దారీ
పుంలింగ శబ్ద ం .శమీ శబ్దా నికి విశేషణం గా ఇది కుదరదు .కాని ఈ శ్లో కం పరంపరాగతం గా
వస్తు న్న శ్లో కం కనుక గౌరవించాలి అంటారు .

      శమీ వృక్షం అర్జు నుని ధనుస్సును ధరించిందే కాక శ్రీ రాముడికి సంతోషకరమైన
దర్శనాన్ని కల్గించింది .అంటే త్రేతా ,ద్వాపర యుగ రామాయణ భారత కదల తో ఈ
వృక్షానికి సంబంధం ఉందన్న మాట .ఆశ్వయుజ శుక్ల  దశమి విజయ దశమి .ఆ రోజు
సాయంకాలాన్ని ‘’విజయ కాలం ‘’అంటారు .ఈ దశమి శ్రవణా నక్షత్రం తో కలిసి ఉంటె
మహా భేషుగ్గా ఉంటుందని జ్యోతిశ్శాస్త ం్ర చెబుతోంది .పై శ్లో కానికి కొంత చేర్చి కూడా లోకం
లో ప్రచారం ఉంది ‘’శమీ శమయతే పాపం ,శమీ లోభిత కంటకా- దారిన్ అర్జు న బాణానాం
–రామస్య ప్రియ వాదినీ –కరిష్య మాణయాత్రా యాం –యదాకాలం సుఖం మయా –తత్ర
నిర్విఘ్న  కర్త్రీత్వం ,భవ శ్రీరామ పూజితే ‘’.ఇందులో యాత్ర అంటే యుద్ధ యాత్ర అని
అర్ధం .అంటే ఈ పండగ రాజులకు సంబంధించిన ముఖ్య పండగ .వర్షా కాలం  యుద్ధా నికి
ప్రతికూలం .కనుక చాతుర్మాస్య దినాలు అవగానే శరదృతువు లో యుద్ధా నికి బయల్దే రటం
ఆచారం .శమీ పూజ చేసి రాజులు యుద్ధా లకు బయల్దే రుతారు .కన్నడ దేశం లో ‘’జంబూ
సవారీ ‘’అని విజయ దశమి నాడు గ్రా మ పొ లిమేర  దాటి బండ్ల లోనో బండీలమీదనో కాలి
నడకలోనో గ్రా మ సరిహద్దు దాటి వెళ్ళటం ఆన వాయితీ .ఇప్పటికీ చేస్తు న్నారు .దీనికే
‘’సీమోల్ల ంఘనం ‘’అంటారు .మేము హిందూపురం లో ఉండగా ఈ జమ్బూసవారి మాకు
ఏంతో ఇష్ట ంగా ఉదేది ఆ రోజుల్లో గుర్రపు బళ్ళే.వాళ్ళు కూడా సరదాగా డబ్బులు వసూలు
చేయకుండా ప్రక్కనే ఉన్న’’ సూగూరు ‘’దాకా తీసుకొని వెళ్లి తీసుకొచ్చేవారు .అక్కడ ప్రసద
ి ్ధ
శ్రీ  ఆంజ నేయ స్వామి దేవాలయం ఉంది .స్వామికి మొక్కి తిరిగి వచ్చేవాళ్ళం అదొ క పెద్ద
కోలాహలం. బజారులన్నీ ఇలాంటి జనాలతో కిక్కిరిసి పో యేవి .మను స్మృతిలో కూడా
యాత్ర అంటే దండ యాత్ర అనే అర్ధం లోనే వాడారు అని సరస్వతీ పుత్రు లు చెప్పారు .

        రామాయణం లో రామ రావణ యుద్ధ ం అతి తీవ్రం గా జరుగు తోంది .రాముడు
రావణుడి తలలు  తుంపిన  కొద్దీ మళ్ళీ మొలుస్తూ చీకాకు పెట్టిస్తు న్నాడు . రాముడు
అలసి కొంత, భయ పడి కొంత ‘’దేవీపూజ ‘’చేశాడు. ఆమె మేల్కొన్నది ఆమె మేల్కొన్న
రోజే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి .ఆమె ప్రసన్న అయి శ్రీరాముడికి విజయం   సిద్ధిం చ
టానికి వరం అనుగ్రహించింది .అ రోజు మొదలు పది రోజుల్లో రావణ సంహారం చేస
,విజయం పొ ంది పుష్పకం ఎక్కి  సీతా దేవితో సహా అయోధ్య చేరాడు .అయోధ్యకు
బయల్దే రటానికి ముందు కూడా రాముడు శమీ పూజ చేసే బయల్దే రాడని ఆచార్యుల వారు
సెలవిచ్చారు .అయితే వాల్మీకి దీన్ని చెప్పలేదన్నారు .
 ఇక భారత కధకు వస్తే అర్జు నుడు పాండవ ఆయుధాలన్నీ శమీ వృక్షం మీద దాచి అజ్ఞా త
వాసానికి బయల్దే రాడు .వాసం పూర్తికాగానే ఇక్కడికి వచ్చి శమీ పూజ చేసి ఉత్త ర
గోగ్రహణం లో విజయాన్ని  కురుక్షేత్ర యుద్ధ ం లో శత్రు సంహారాన్ని చేసి విజయం సాధించి
అన్నగారిని రాజ్యాభి షిక్తు డిని చేశాడు .విజయదశమి రోజే అర్జు నుడు ‘’బృహన్నల ‘’గా
మారిన రోజట.తిక్కన గారు భారతం లో –

‘’బహుళాస్ట మి నీతడు స-న్నాహముతో పశువు బత్తు నవమిని మనగో-హ్ర హణమని


నిర్ణయించిన –నహి కేతను పలుకులకు మహాహ్లా దమునన్ ‘’అని తెలిపారు .వ్యాస మహర్షి
సంస్కృత శ్లో కం లో –

‘ఆదా తుమ్గా ః స్సుశార్మోధ కృష్ణ పక్షస్య సప్త మీం –అపరే దివసే సర్వ్ రాజన్ సంభూయ
కౌరవాః- అష్ట మ్యాంతే హ్యగ్రు హ్నంత గోకులాని సహశ్రశః ‘’అని రాశారు .బహుళ అష్ట మీ
,నవమీ తిధులు ఉత్త ర గోగ్రహణానికి నిర్ణయింప బడ్డా యి అని తిక్కన రాస్తే ,వ్యాసుడు
సప్త మి అష్ట మి తిధుల్లో అని మూలం లో చెప్పాడు .బహుళ పక్షం లో అని ఇద్ద రూ
అన్నరుకనుక తిధులు పెద్దగా పట్టించుకోవక్కర్లేదని ,శుక్ల పక్ష  దశమి కి దీనికి సంబంధం
లేదని నారాయణాచార్యుల వారి తీర్పు .దీన్ని బట్టి అభిమన్యుని వివాహ ముహూర్తా న్ని
నిర్ణయించ వచ్చు అంటారు ఆచార్య శ్రీ .

  శ్రీ కృష్ణు డు కర్ణు డి తో ‘’అది సూర్యదయం మైత్రీ ముహూర్త ం ,కార్తీక మాసం శరత్తు వెళ్లి
హేమంతం వచ్చింది .రేవతీ నక్షత్ర యుక్త ం .కాలం యుద్ధా నికి మంచి అనుకూలం .ఈ
మాసం సౌమ్య మాసం .కట్టెలు ,పొ ట్టు ,ఔషధాలు అన్నీ లభించేకాలం .బురద ఉండదు
.ఈగా దో మా బాధ ఉండదు ఈ రోజుకి ఏడవ రోజున అమా వాస్య వస్తు ంది .ఆరోజే యుద్ధ ం
ప్రా రంభం .’’అని చెప్పాడు .శ్రీ కృష్ణ రాయ బారం కార్తీక మాసం బహుళ  షష్టి నాడు
ప్రా రంభమైంది .అష్ట మి నాటికి హస్తిన నుంచి కృష్ణు డు తిరిగి వచ్చాడు .రాయబారం
మాటలన్నీ కురు సభలో అష్ట మి నాడే జరిగాయి .యుద్ధ ం ప్రా రంభమైంది కార్తీక
అమావాస్య నాడు .అభిమన్యుని వధ నాటికి అతని పెళ్లి అయి ఆరు నెలలయింది .ఏడవ
నెలలో మృత్యువు పాలయ్యాడు .కనుక అభిమన్యుని వివాహం వైశాఖ మాసం లో
జరిగింది .పాండవులు ఆశ్వయుజ శుక్ల దశమి నాడు శమీ పూజ చేశారు .కనుక ఈ పూజ
అయిన ఏడెనిమిది నెలలకే అభిమన్యు వివాహం జరిగి ఉండాలి .కనుక విజయ దశమికి
రామాయణ కదా తో సంబంధమే కరెక్ట్ గా సరి పో తోందని పుట్ట పర్తి వారు లెక్కలు కట్టి
నిగ్గు తేల్చారు .

 ఆర్య కాలం లో ‘’అపరాజిత ‘’అనే శక్తి  ఉంది .యుద్ధ ం లో జయం కోసం ఆమెను
పూజించేవారు .మౌర్య చంద్ర గుప్తు లకాలం లో కూడా ఈమె కు ప్రచారం బాగానే ఉండేది
.చాణక్యుడు అర్ధ శాస్త ం్ర లో ‘’వైజయంత ‘’అనే దేవత పేరు చెప్పాడు .విజయ దశమికి
ఈదేవతను పూజించి యుద్ధా నికి బయలు దేరేవారట రాజులు .వైద్య శాస్త ం్ర లో అపరాజిత
అంటే ‘’శమీ వృక్షం ‘’అనే పేరు ఉంది .అంటే అపరాజితా దేవికి స్థా నం శమీ వ్రు క్షమేమో నని
పుట్ట పర్తి వారు ఊహించారు క్రమం గా ఆ దేవీ పూజ  స్థా నం లో శమీ పూజ ప్రా రంభమై
ఉండ వచ్చును అన్నారు వారు .దీని రహస్యం మంత్రం శాస్త ్ర వేత్తలే తేల్చాలని వారు
అభిప్రా య పడ్డా రు కూడా .శమీ వృక్షానికి విజయం చేకూర్చే లక్షణం ఉండి ఉండాలని
నిశ్చయం గా చెప్పారు .

వాల్మీకి –రామాయణం

భారతీయులకు రామాయణం అంటే నిత్య దాహం అంటారు పుట్ట పర్తి వారు .రామాయణం
రాసిన వారిలో చాలా మంది భగవత్ సాక్షాత్కారం పొ ందారు .మహారాష్ట ల
్ర ో పాండు రంగ
విభుని సాక్షాత్కరించుకొన్న ఏక నాధుడు ‘’భావార్ధ రామాయణం ‘’రాశాడు .భక్తా గ్రేసరుడు
తులసీ దాసు ‘’అవధీ భాష ‘’లో రామ చరిత మానసాన్ని రచించాడు .తమిళం లో ‘’కంబ
కవి’’ రామాయణం మలయాళం లో ‘’ఎజుత్త చ్చన్ ‘’రామాయణాలు ప్రసిద్ధా లు .ఆ తర్వాత
ప్రతి భాషలో ఎందరోకొందరు రామాయణాలను రాస్తూ నే ఉన్నారు. రామాయణ కల్ప
వృక్షం రాసి జ్ఞా న పీఠం సాధించారి విశ్వనాధ. రంగ నాధుడు ,మొల్ల  భాస్కరాదులు
రాసినా వాల్మీకి స్థా యి ఎవరూ అందుకోలేక పో యారు. అరవింద మహర్షి ‘’వాల్మీకి వంటి
రచన చేయ లేక పో యానే ‘’అని బాధ పడ్డా రట .భవ భూతి రాసిన ఉత్త ర రామ చరిత్ర
చూస్తె భవ భూతి రామాయణాన్ని పూర్తిగా అర్ధం చేసుకో లేక పో యాడే అని అని
పించిందట నారాయణా చార్యుల వారికి .

   సంస్కృత సాహిత్యం లో మహా కవులు ఇద్ద రే వ్యాస ,వాల్మీకులు .వ్యాసుడు చేసిన పని
ఊహించటానికే శక్యం కానిది అంటారు .అందుకే వ్యాసో   నారయణో హరిః అన్నారు
లోకులు .కాని కావ్యం విషయానికి వస్తే కవి అంటే వాల్మీకి యే.కావ్యం అంటే
రామాయణమే .భాసుడు ,కాళిదాసాదులు రామ కదా సరస్సులో మునకలు వేశారు
.వాల్మీకి చెప్పిన సూక్ష్మ విషయాన్ని కాళిదాసు విస్త ృతం చేశాడు .విక్రమోర్వశీయ నాటకం
లో వాల్మీకి శ్లో కాన్నే యదా తదం గా ఇరి కిం చే శాడుకూడా .వాల్మీకిని దో సిళ్ళతో
తాగేద్దా మనే ‘’ఆబ ‘’ ఆయన లో అధికం గా ఉంది .’’శక్య మంజలి భిహ్ పాతుం వాతాఃక –కై
తిక గందినః ‘’ అంటాడు వాల్మీకి . ఆ కైతవ గంది సమీరం వాల్మీకి అయి తానూ తాగితే
యెంత బాగుండేదో అని మహాకవి ఎన్నో సార్లు అనుకోని ఉంటాడని సరస్వతీ పుత్రు ల
ఊహ .వాల్మీకి లో తాదాత్మ్యం చెందటానికి ఆయన భాష అడ్డ ం వచ్చిందట .అంటే
కాళిదాసు భాషలో కొంత కృతకత్వం ఉందన్న మాట .’’కాళిదాసు కంటే భాసుడు వాల్మీకి
భాషలోను భావం లోను దగ్గ రయ్యాడేమో నని పించింది పుట్ట పర్తి వారికి .

     గుంటూరు లో ఉండేవ్యాకరణ వేత్త సాహితీ భూషణులు  ‘’పళ్ళేపూర్ణ ప్రజ్ఞా చార్యుల’’


వారి దగ్గ రకు శ్రీనాధ రావు అనే ఆయన వెళ్లి తనకు వాల్మీకి రామాయణం చదవాలని
ఉందని అన్నాడట. దానికి వారు ‘’చదువు .ఇందులో కష్ట ం ఏముంది ?అదంతా తెలుగే
కదా ?’’అన్నారట .కన్నడిగులకు కన్నడం లాగా ,మళయాళీలకు వారి భాష లాగా
,మిగిలిన ఆర్య భాషలకు వారి వారి భాషలలాగా వాల్మీకం అని పిస్తు ంది .అదీ గొప్పతనం
అంటారు నారాయణా చార్యులు .గారు .తమిళానికి మాత్రమె ఈ ప్రత్యేకత లేదన్నారు
.వాల్మీకం ఏ భాషలోనైనా ఒదిగప
ి ో యి అది తమ భాషే అనిపించేంత గొప్పది అని తేల్చారు
.వ్యాసుడి రచనలలో అనేక గ్రంధులు అంటే ముడులు ఉంటాయి అవి విప్పుకొని వేడితేనే
పరమార్ధం తెలుస్తు ంది .వాల్మీకిది కోమల సరళ హృదయం .క్లిష్ట సమస్య వస్తే ‘’ఏషాద్ధ ర్మ
స్సనాతనః ‘’అని జారుకొంతాడట వాల్మీకి .

 ‘’ఇదం మరుసత మిదం స్వాదు ప్రఫుల్ల మిద మిత్యపి –రాగ మత్తో మధుకరః
కుసుమేష్వేవ లీయతే ‘’దీని అర్ధం తేనే రుచిగా ఉంది .పువ్వు బాగా వికసించింది .ఇక్కడ
తేనే బాగా దొ రుకుతుంది అని ఒక తుమ్మెద ప్రతి పుష్పం మీదా వాలుతూ పో తోందట
.’’రాగ మత్త ’’అనే మాట వలన దానితో బాటు ఆడ తుమ్మెద కూడా ఉంది అని భావం
ధ్వనితం అవుతోంది .ఇలాంటిదే కాళిదాసు ఒక సందర్భం లో ‘’మధు ద్విరేఫః కుసుమైక
పాత్రే పపౌ ప్రియాం స్వామను వర్త మానః ‘’అంటాడు సులభం గా ఉన్నా భాషలో లాలిత్యం
కరువైంది .భాసుడు వాల్మీకిని పూర్తిగా అనుసరిస్తా డు .రామాయణం లో ఏ పాత్రను
చూసినా మితం గా మాట్లా డుతుంది ఇంకో రెండు ముక్కలు మాట్లా డితే బాగుండు
అనిపిస్తు ంది .త్యాగయ్య గారిలో శృంగారం అంతర్గ తం గా ఉన్నట్లు వాల్మీకిలో ఏ రసంపైనా
పెద్దగా అభినివేశం ఉన్నట్లు గోచరించదు అన్నారు ఆచార్యుల వారు .’’ఏ చిన్న సౌందర్య
రేఖ కూడా వాల్మీకి నుంచి తప్పించుకు పో లేదు ‘’అంటారు శ్రీరాముడు పరమ సౌందర్య
దృష్టికలవాడు .అంతటి నియమ శీలి జీవితాన్ని ఎలా గడిపాడా అని ఆశ్చర్యమేస్తు న్ద న్నారు
.వాల్మీకి మనస్సు ఒక్కో సారి తీవ్రం గా స్పందిస్తు న్ది కూడా .

  సుగ్రీవుడు చేసిన ప్రతిజ్ఞ ను గుర్తు చేయటానికి  తమ్ముడు  లక్ష్మణుడి ని పంపిస్తూ


‘’సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పద మన్వగాః –నచ సంకుచితః పదా ఏవ యేన వాలి
హతో గతః ‘’అంటే –‘’ముందుగా చేసుకొన్న వాగ్దా నం ప్రకారం నడువు ,వాలి తొక్కిన మార్గ ం
తోక్కద్దు . నాబాణం తో చచ్చిన వాలి ఏ మార్గ ం ద్వారా వెళ్ళాడో ఆ మార్గ ం ఇరుకేమీ కాదు
‘’అంటే అందులో సుగ్రీవుడు కూడా పడతాడు అనే ధ్వని ఉంది .అంటే నీకూ అదే గతి .అని
సూచన .’’న చ సంకుచిత పదాః’’అని ఆపెయ్యటం లోనే ఉంది మజా .

రావణ సంహారం తర్వాత మండో దరి వచ్చి కింద పడిపో యిన భర్త ను చూసి  ‘’ఇన్ద్రియాణి
పురాజిత్వా జితం త్రిభువనం త్వయా –స్మరద్భిరివా తద్వైరం ఇంద్రియైరవ
ే నిర్జితః ‘’అంటూ
విలపిస్తు ంది ‘నాధా !నువ్వు ముందు రజో గుణం తో కూడిన తపస్సు తో ఇంద్రియాలను
బల వంతం గా పాముల్ని బుట్ట లో పెట్టినట్లు కట్టేశావు .ఆ రజోగుణం తోనే మూడు
లోకాలు జయిన్చావుకూడా .తమల్ని బల వంతం గా అణచిపెట్టా వని నీఇంద్రియాలు పగ
బట్టా యి. అవకాశం కోసం ఎదురు చూస్తు న్నాయి .సీతా దేవి అనే చిన్నఆధారం దొ రలక
గానే అవి విజ్రు మ్భించాయి .తిరగ బడి నిన్ను కాటేసి చంపేశాయి .వివేకం తో
ఇంద్రియాలను నువ్వు లోబరచుకోలేదు .అందుకని నిన్ను చంపింది నీఇంద్రియాలే తప్ప
రాముడు కాడుఅని గ్రహించు ‘’అన్నది .అంతకు ముందుచాలా సార్లు అడ్డు పడింది
తనకన్నా సీతా దేనిలోనూ దీటు కాదని చెప్పింది .భర్త ప్రవ్రు త్తి మండో దరికి బాగా తెలుసు .

        రామానుజుడు సుగ్రీవ మందిరానికి రాముని పంపున వచ్చినప్పుడు రాజు


బయటికి రాకుండా తార ను పంపాడు .తార గొప్ప రాజ నీతిజ్నురాలు. ఆమె సలహా
వినకుండా తాను చనిపో తున్నానని  వాలి చివర్లో ఏడుస్తూ ‘’క్లిష్ట సమయం లో తార సలహా
తీసుకో ‘’అని సుగ్రీవుడికి చెప్పి మరణించాడు .ఆమెలకష్మణుడి  దగ్గ రకు ‘’సా ప్రస్కలంతీ
మద విహ్వ లాక్షీ –ప్రలంబ కాంచీ గుణ హేమ సూత్రా -సలక్ష్నా లక్ష్మణ సన్నిధానం –
జగామ తారా నమితాంగ యస్తిః ‘’’’నువ్వు ముందు వెళ్లి రామానుజుడిని శాంత పరచు
తర్వాత నేనొచ్చి అనునయిస్తా ను ‘’అని తారకు చెప్పిపంపాడు సుగ్రీవుడు .‘కాని ఆవిడ
వచ్చిన వేషం చూస్తె మనకే మతి చలిస్తు ంది .పచ్చి శృంగారాన్ని సుగ్రీవుడితో అనుభవిస్తూ
అదే మేకప్ తో వచ్చింది అదీ తమాషా .తార ఒక అప్సరస .సముద్ర మధనం లో
సుషేణుడు అనే వానర రాజుకు దొ రికితే కూతురు లాగా పెంచి వాలికిచ్చి చేశాడు .కానీ
ఆమెకు సుగ్రీవునిపై మనసేక్కువ .కాపురం వాలితో మనసు సుగ్రీవునిపై అదీ ఆమె
వాలకం .ఏ విషయాన్ని అంతా వాల్మీకి ‘’ఈప్సిత తమాం’’అనే మాటలో ధ్వనింప జేశాడు.
అంతేనా  అతని ముఖ్య కోరిక అయిన తారను కూడా పొ ందాడు అనే అర్ధమూ ఉంది
.తమప్ ప్రత్యయం పొ ట్ట లో  అంత అర్ధం దాక్కొని ఉందన్నారు సరస్వతీ పుత్రు లు .తార ను
చూసి లక్ష్మణుడు జావ గారిపో యాడు ఆది శేషుని బుసలు లేనే లేవు .తార ముఖం
కళ్ళూ తిప్పుతూ అనేక భంగిమలు పెడుతూ ‘’రాజేంద్ర కుమారా !నీకెందుకు కోపం
వచ్చింది?నీ ఆజ్ఞ ను ఎవరు దిక్కరించారు ?దావాగ్నికి ఎవరు ఎదురు నిలవ
గలడు?’’అన్నది .మెత్తబడ్డా డు లక్ష్మణ స్వామి .ఇలా ధ్వని పూర్వకం గా ఎన్నో
సందర్భాలలో వాల్మీకి కధను నడిపిస్తా డు .

       మేనకా విశ్వామిత్రు ల కధను మహర్షి పతనాన్ని నాలుగే నాలుగు శ్లో కాలలో
చెప్పేశాడు వాల్మీకి అంటారు పుట్ట పర్తి వారు .ఇది విశ్వామిత్రు డి లో ఉన్న చిన్న దౌర్బల్యం
దీన్ని పెంచి పెద్దగా రాయకూడదని, ఔచిత్య  భంగమనీ వాల్మీకి భావించాడు .జనక సభలో
జనకుడు శివ ధనుస్సు గురించి చాలా చెబుతాడు .విశ్వామిత్రు డికి ఇది కేవలం అతి
సామాన్య విషయం అనిపించి ‘’వత్స రామ ధనుః పశ్య ‘’అని మాత్రమె అంటాడు .రాముడు
కొంచెం చేత్తో ధనుస్సును తాకుతానని మాత్త మ
్ర ే అంటాడు . అది విరిగి పో తుంది ఇక్కడ
రెండే రెండు శ్లో కాలు రాస్తా డు మహర్షి –

‘’తస్య శబ్దో మహా నాసీత్ నిర్ఘా తసమ నిస్వనః –భూమి కంప శ్చ సుమహాన్ ,పర్వతస్యేవ
దీర్యతః ‘’

నిపెతుశ్చనరాస్సర్వే తేన శబ్దేనా మోహితాః –వర్జయిత్వా మునివరం ,రాజానం తౌచ


,రాఘవౌ ‘’ఇవే ఆ రెండు శ్లో కాలు .

రాముడికి కూడా ధనుర్భంగం సామాన్యమైన విషయమే .సీతా రామల శృంగారాన్నే అంతే


ఉదాత్త ం గా చెప్పాడు మహర్షి .ఈ పెళ్లి ని తలి దండ్రు లు చేశారు ‘’దారాః పిత్రు క్రు తా ఇతి
‘’అదే వాళ్ళ అనురాగానికి కారణం .’’గుణాద్రూ ప గుణాచ్చాపి ‘’రూపం తో పరస్పరం ఉన్న
సద్గు ణాలతో పెరిగింది వారిమధ్య అనురాగ బంధం. రాముడి మనసులో సీత కంటే సీత
మనస్సులో రాముడు ఎక్కువగా కొలువై ఉన్నాడంటారు .అడవికి   వెళ్ళేటప్పుడు సీతకు
నార చీర కట్టు కోవటం రాక పొ తే రాముడే చుట్టా డు .సీతారాముల ప్రేమను ఆలంకారికులు
‘’నీలి రాగం ‘అన్నారని ఆచార్య వాక్కు .ప్రతి  వర్ణనలోను వాల్మీకి సంయమనం తో
చిత్రిస్తా డు .మంత్రం శాస్త ం్ర లో రామాయణానికి ప్రచారం ఉంది .కార్య సిద్ధికోసం సుందర
కాండ ,పారాయణ చేస్తా రు .సుఖ ప్రసవానికి రామ జన్మ సర్గ పారాయణ ,కన్యా వివాహానికి
సీతారామ కళ్యాణ సర్గ ,’’ధర్మాత్మ సత్య సంధశ్చశ్లో కాన్ని ఆపద నివారించుకోవటానికి
జపిస్తా రు .లలితా ఉపాసకులు రామాయణాన్ని లలితా దేవిగా భావించి పారాయణ
చేస్తా రు. శాక్తు లూ దీన్ని పారాయణ చేస్తా రు .లలితాదేవి శ్రీరాముడిగా అవతరించిందని
శాక్తేయుల నమ్మకం .శ్యామలా దేవికి పురుష వేషం వేస్తె శ్రీ కృష్ణు డు అవుతాడట  ‘

శ్రీశైలం విశేషాలు

 శేశాచలానికి నికి శ్రీశైలం అనే పేరుంది .అహో బిల క్షేత్రం కూడా ఇందులో భాగమే .బౌద్ధ
ఆచార్యుడు నాగార్జు నుడు వసించిన కొండ శ్రీ పర్వతం .ఈ పేరుతొ శాసనమూ ఉంది
.ఇక్కడి మల్లికార్జు న స్వామి జగత్సంరక్షకుడు .ఒకరకం గా తూర్పుకనుమలన్నిటినికలిపి
శ్రీపర్వతం అనచ్చు నెమో అన్నారు పుట్ట పర్తి వారు .శ్రీశైల క్షేత్రం వయసు నూరు కోట్ల సం
వత్సరాలట..కాశీ క్షేత్రం దీనికన్నా కోటి ఏళ్ళు ప తర్వాతది అని శైవుల భావనత .ఇక్కడ
కాపాలికులు ,క్షపణకులు ,మొదలైన వివిధ సంప్రదాయాల వారున్దేవారట .శాక్తేయులకు
మొదటినుంచి నిలయం .ఆడి శంకరులు శ్రీశైలానికి వచ్చినపుడు ‘’కాపాలిక భైరవుడు
‘’ఒకడు చంప టానికి ప్రయత్నించాడు .శిష్యుడైన పద్మ పాదునిపై  ఉగ్ర నరసింహ మూర్తి
ఆవేశించి వాడిని చీల్చి చంపేశాడు .శంకర భగవత్ పాదులు క్షేత్ర స్తు తి లో ప్రత్యేకం గా
క్షేత్రం పేరు చెప్పరు .కాని మల్లికార్జు న స్వామిని రెండు మూడు చోట్ల పేర్కొన్నారు
.స్వామిపై అంతటి భక్తీ ప్రపత్తు లు వారికి .

      శ్రీశైలం వీర శైవులకు ఆట పట్టు .వీరందరూ మల్లికార్జు నుని మహా భక్తు లు .కన్నడ
వీర శైవులూ ఆరాధించారు .ఇక్కడి దేవాలయ అర్చన జంగములదే.నన్నెచోడకవి గురువు
పండితారాధ్యుడు ఇక్కడే ఉండేవాడు. అక్కడ ఆయన సమాదికూడా నేటికీ దర్శ్శనీయ
క్షేత్రమే .పాండవులు అర్చించిన లింగం ఇది .శ్రీరాముడు ఈ అరణ్యాలలో సంచరించాడు
.ఇక్కడ అనేక సత్కార్యాలు జరిగాయి అన్ని కాలాలో .అదేవిధం గా చెడ్డ పనులూ కూడా
.వామాచార తత్పరులకు ఆవాస భూమి .మధ్య యుగం లో శ్రీశైలం ఒక మహా నగరం .జైన
,బౌద్ధు లు ఇక్కడే ఉండేవారు .ఒకరితో ఒకరు పో ట్లా డుకొని ఈ మహా పట్నాన్ని సర్వ
నాశనం చేసే వరకు నిద్రపో లేదు వారు .చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఈ క్షేత్రా న్ని
నగరాన్ని గొప్పగా వర్ణించాడు .అంతకు ముందే ఇద్ద రు విదేసీరాయ బారులు వచ్చారు .

           శ్రీశైల భ్రమరాంబికా ఆలయం వెనుక అయిదారు చిన్న చిన్న రంద్రా లున్నాయి
.వాటిపై చెవి పెట్టి వింటే తుమ్మెదల ఝన్కారం విని పిస్తు ంది .ఇక్కడ ఉన్నది భ్రా మరీ శక్తి
అని అర్ధమౌతుంది .అమ్మవారి అలంకారాలు తీసేస్తే మూల మూర్తి ‘’మహిషాసుర మర్దిని
‘’యే.ఆలయానికి ప్రక్కనున్న అగన్నేరు చెట్టు వయసు కనీసం ఆరు వందల ఏళ్ళు .దాని
వేరుకింద పెద్ద బావి ఉంది . దీని మూలాన్ని చూసిన వారు ఇంతవరకూ ఎవరూ లేరట
.’’ఏదో ఒక నక్షత్రం వారం రోజు అర్ధ రాత్రి కి చంద్ర బింబం ఆ నీటిలో రెండు మూడు
నిమిషాలు మాత్త మ
్ర ే ప్రతి ఫలిస్తు ందని  అప్పుడు ఆ నీటిని తాగితే ఆయుస్సు
పెరుగుతుందని ‘’బెల్లం కొండ సన్యాసి ‘’అనే మహాను భావుడు తానూ త్రా గి నూట ఏభై
ఏళ్ళు బతికానని చెప్పేవారట ఆయన్ను చూసిన వారిలో నారాయణా చార్యుల వారి
మిత్రు లనేకులున్నారట .ఆయన అక్కడే సమాధి అయ్యాడట .’’నవనాధ సిద్ధు లు ‘’ఇక్కడే
ఉండేవారు .వారు బంగారాన్ని ఇక్కడ అనేక చోట్ల దాచారట .దానికోసం కొందరు
తవ్వకాలూ చేశారట .

  శ్రీశైలం అడవుల్లో అనేక దివ్య వనమూలికలున్నాయి ఇక్కడ ఉండే చెంచులకు వాటి


రహస్యం బాగా తెలుసు .వాటి ప్రభావాలను వారే బాగా వర్ణించి చెప్పా గలరు
.హటకేశ్వరుడు ,సిద్ధేశ్వరుడు ,సారంగేశ్వరుడు ,శిఖరేశ్వరుడు మొదలైన లైన వారెందరో
ఇక్కడ వెలశారు .హాట కేశ్వరం దగ్గ ర ‘’భోగ వతి ‘’అనే కాలువ ఉంది .ఇది కిందున్న
పాతాల గంగ అన బడే కృష్ణ మ్మ లో కలుస్తు ంది .అది పాతాళం లో ఉండే నది అని అందరి
నమ్మకం .హాటకేశ్వర మూర్తి భూమికి చాలా లోతులో ఉండేదట  .శిఖరేశ్వరాన్ని చూస్తె
పునర్జన్మ ఉండదని నమ్మకం .పాతళ గంగలో ‘’సరస్వతి ‘’అనే చిన్న ప్రవాహం కూడా
కలుస్తు ంది .శ్రీశైలం ఆన కట్ట భూలోక వింత .మనశాస్త ్ర వేత్తల బుద్ధికి ప్రమాణం అని
మెచ్చుకొన్నారు సరస్వతీ పుత్రు లు .ప్రకృతిపై మానవ విజయానికి సంకేతం అంటారు
వారు .ఈ మధ్య ఒక చోట త్రవ్వగా ఒక బిలం కన్పించిందట .రెండు మూడు ఫర్లా ంగులు
దానిలో ప్రయాణం చేసినా దాని అంతూ దరి కనిపించలేదట .ఆ మార్గ ం ‘’త్రిపురాంతకం ‘’కు
దారి మార్గ ం అట .ఆనకట్ట కట్టేటప్పుడు దాన్ని పూడ్చేశారట .

 ఇక్కడి శివ లింగాన్ని అందరూ తాకి అభిషేకం చేసుకొనే వీలుండేది .ఇక్కడి


కల్యాణోత్సవం తమాషా గా ఉంటుంది .’’పేటా’’అనే పెద్ద వస్త్రా న్ని ‘’దేవాం గుడు ‘’స్వయం
గా పరగడుపున ఉదయమే  నేసి తెస్తా డు .ఉత్సవం రోజున దాన్ని స్వామికి అర్పిస్తా డు
.అతనికి భక్తు లు కానుకలు సమర్పిస్తా రు .సాలె వారు కూడా అనేక పేటాలను నేసి తెస్తా రు
.శివరాత్రి నాడు ఒక భక్తు డు గుడిని దీనితో అలమ్కరిస్తా డు .అంటే పేటా అలంకరణ
దేవాలయానికే ,దేవుడికి కాదు మొదట కలశానికి చుట్టి తర్వాత గుడికి చుట్టూ ఉన్న
నంది కేశ్వరుల మెడలకు చుట్టు తాడు .ఆ చుట్టేటప్పుడు ఆతను ‘’దిగంబరం ‘’గా
మొలత్రా డుకూడా లేకుండా ఉండటం  విశేషం .ఒక్క ఇంటి వారికే దీని అధికారం ఉంది.
పరంపరగా సాగే ఆచారం ఇది .ఇది వీరశివాచారం ఏమో అని ఆచార్యుల వారి సందేహం
.ఇక్కడ భ్రమరాంబా మల్లికార్జు న మూర్తు లు తప్ప అన్నీ మారిపో యాయి అంటారు  హాట
కేశ్వరంహాత  లో జాతి జాతి నాగ సర్పాలు ఉంటాయి .అవి ఎవరి జోలికీ రాక పో వటం వింత
.శ్రీశైలం కొండ మీద తేలు ,కాని పాము కాని కరిచి చని పో యిన వారెవ్వరూ లేరని
పుట్ట పర్తి వారు ఘంటా పధం గా చెప్పారు .’’డాం’’ కట్టేటప్పుడు ఏంతో మందిని ఆచార్యుల
వారు విచారించారట .అందరూ అది నిజమే అన్నారట .ఇలా శ్రీశైల గధ  లేన్నేటినో తవ్వి
తీసి మనకు అందించారు పుట్ట పర్తి వారు .

శ్రీమద్రా మాయణం –శ్రీ వైష్ణవం

  శ్రీ వైష్ణవులకు వాల్మీకం పరమ ప్రమాణ గ్రంధం .శరణాగతి కావ్యం .ఇందులోని పాత్రలను
వారు పిలుచుకొనే తీరే గమ్మత్తు గా ఉంటుంది .శ్రీరాముడిని ‘’పెరుమాళ్ ‘లేక ‘’తిరుముకన్
‘’అంటారు లక్ష్మణున్ని ‘’ఇలైయ పెరుమాల్ ,అలాగే భరత శత్రు ఘ్నులను భరతాళ్వాన్
,శత్రు ఘ్నాళ్వాన్ అని పిలుచుకొంటారు .నిత్య రక్షకురాలు కనుక సీతమ్మను ‘’పిరాట్టి
‘’అంటారు .సుగ్రీవుడు మహారాజర్ .జటాయువు ‘’పెరియఉడయ్యార్ ‘’.దశరధుడిని చక్రవర్తి
అని ,హనుమను ‘’శిరియ తిరువడి ‘’అని పిలవటం ఉంది .గరుత్మంతుడు  స్వామి అన్ని
అవతారల్లో ను సేవిన్చాడుకనుక ‘’పెరియ తిరువడి ‘’అయ్యాడు. హనుమకు రామావతారం
తోనే సంబంధం .లక్ష్మణుడు శ్రీవైష్ణవం లోని ‘’శేషత్వానికి ‘’ప్రతీక .శేష శేషిత్వం ఈ
సంప్రదాయం లో మాత్రమె ఉంటుంది .దీనికే ‘’ప్రతి తంత్రం ‘’అంటారు వారు .అంటే ఇతర
సిద్ధా ంతాలలో లేకుండా ఒకే ఒక్క సిద్ధా ంతం లో వచ్చ్చే నియమం .భరతుడు ‘’భగవత్ పార
తంత్రా నికి ‘’చిహ్నం .’’భాగవత శేషత్వం ‘’శత్రు ఘ్నునిలో దర్శిస్తా రు .శరణాగతికి
విభీషణుడు నిలు వెత్తు రూపు .హనుమ లో ‘’ఆచార్య స్వరూపం ‘’చూస్తా రు .రామాయణ
పాత్రలన్నీ రాముని శరణాగతి పొ ందినవే నని వారు భావిస్తా రు .శ్రీవైష్ణవం లో పరమేశ్వర
స్వరూపం నిరూపిత స్వరూప ధర్మం ,స్వరూప ని రూపక ధర్మం అని రెండు
పద్ధ తులున్నాయి .నిరూపిత స్వరూప ధర్మం లో శ్రీరాముని పరతత్వాన్ని శూర్పణఖ
ప్రకాశింప జేసింది..స్వామి స్వరూప ధర్మం అయిన నిత్య యవ్వనం ను ఆమె దర్శించింది
.స్వామి నేత్రా లను ‘’పుండరీకాక్షుడు ‘’గా చెప్పింది అన్న రావణుడితో .ఆచార్య సేవకు శబరి
గొప్ప ఉదాహరణ .రాముడు  ఆమె ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె స్వామితో ‘’మయా
తు వివిధం వన్యం సంచితం పురుషభ-తవార్దే పురుష వ్యాఘ్రః పంపా యాస్తీర సంభవం
‘’అన్నది .అంటే ‘’స్వామీ !నువ్వు పురుష శ్రేస్టూ డివి .పరమ పురుషుడివి .నీకోసం ఈ ఫల
పుష్పాలు సేకరించాను .’’అన్నది .గురు శుశ్రూ ష ఫలించిందా అని ఆమెను రాముడు
ప్రశ్నిస్తే ‘’చక్షుషా తప సౌమ్యేన పూతాస్మి రఘునందన –పాద మూలం గమిష్యామి
యానహం పర్య చారిషం ‘’అంటుంది .అంటే నీ ప్రసన్న దృక్కుల తో పవిత్రు రాలి నయ్యాను
.నీ ఆజ్ఞ తో నేను నాజన్మ అంతా సేవించిన ఆచార్యుల సన్నిధికి పో తున్నాను ‘’అన్నది
.శ్రీవైష్ణవం లో ఆచార్యునికి ఉన్న గౌరవం మరి దేనికీ లేదు అందుకే ఆ మాట అన్నది
.పుణ్య లోకాలకో శ్రీ వైకుంఠానీకో పో తు న్నానని అనలేదామే .గురు సన్నిధికి
చేరుతున్నానన్నది .అదే పరమ వైష్ణవ ధర్మ అంటారు పుట్ట పర్తి వారు వ్యాఖ్యానిస్తూ
.ఆచార్య పాదం చేరటమే ఉత్త మ స్తితి  స వారికి .ఆచార్య పాద కైంకర్యమే బంధ మోక్షాలకు
ముఖ్య ఫలం అని నారాయణా చార్యుల వారి వ్యాఖ్య

            శ్రీ వైష్ణవం లో సీతాదేవి పురుష కార స్వరూపిణి .ఆమె అనుగ్రహం లేకుండా
పురుశు డికి కి కారుణ్యం లభించదు .ఆమెను తిరస్కరించి నందుకే శూర్పణఖ ఇడుముల
పాలైంది .రావణుడు పరమ పురుషుడిని తృణీకరించి ఫలితం అనుభ విన్చాడని వారు
అంటారు .రావణ సంహారం తర్వాత రాక్షస స్త్రీలనుహనుమ చంప బో తుంటే పురుషకార
స్వరూపిణి అయిన సీతాదేవి వారించింది .ఓం కారానికి వీరి సిద్ధా ంతం లో అ అంటే అకార
వాచ్యుడు అయిన పరమాత్మ .మ జీవుడు .మధ్యలో ఉన్న ఉకారం లక్ష్మీ స్వరూపం
.లక్ష్మీదేవి పురుషకారం వల్ల నే జీవుడు పరమాత్మను పొ ందుతాడు అని అర్ధం .దీనికి
సీతారామ వన వాసం లో ఉన్న శ్లో కాన్ని ఉదహరిస్తా రు –

‘’అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా –పృష్ట తస్తు ధనుష్పాణిః లక్ష్మణో
నుజగామ సః’’

ముందు రాముడు మధ్యలో సీత చివర ధనుస్సు ధరించిన లక్ష్మణుడు .దీనినే


తులసీదాసు తమాషాగా చెప్పాడని పుట్ట పర్తివారు అంటారు .ఏమిటంటే –రాముడిని
చూడాలి అని తమ్ముడికి కోరిక కలిగితే సీతాదేవికి నమస్కరిస్తా డట అప్పుడు సీత కొద్దిగా
పక్కకు జరుగుతుంది. అప్పుడు రాముడిని చూసి నమస్కరిస్తా డట రామానుజుడు
.విశిస్టా ద్వైతుల సిద్ధా ంతం లో రామాయణాన్ని వర్ణించాలంటే పెద్ద గ్రంధమే
అవుతుందన్నారు ‘’కొన్వస్విన్ సాం ప్రతం లోకే ‘’అనే మూడు శ్లో కాలలో పదహారు
గుణాలున్నాయని శ్రీవైష్ణవుల భావన ..ఈ గుణాలకు వారు చేసే వ్యాఖ్యానాలు అనేకం
.శ్రీవైష్ణవం లో రామాయణం ‘’ద్వయ మంత్రం ‘’కు ,మూల మంత్రా నికి వివరణ మాత్రమే
అంటారు సరస్వతీ పుత్రు లు.

ప్రతిమా రాదన ఎప్పటినుంచి ?

   వేదకాలం నుండి ప్రతిమారాదన ఉన్నట్లు తెలుస్తో ంది .శ్రు తుల కాలం లో గుర్రం
సూర్యుడికి చిహ్నం గా ఉండేది .అగ్నికీ గుర్రమే .రుద్ర ,ఇంద్రు లకు ప్రతీక వృషభం .చక్రా నికి
ఎక్కువ ప్రశస్తి ఉండేది .యజ్న వేదికకు వెనక సూర్యుడికి బదులు చక్రా న్ని ఉంచేవారు
.ఇదే ప్రభా మండలం గా అభి వృద్ధిపొ ంది ఉండవచ్చు అని పుట్ట పర్తి వారూహించారు
.తర్వాత అదే విష్ణు చక్రం అయింది .బౌద్దు లకాలం లో అదే ధర్మ చక్రం అయింది
.జీవితానికి సంకేతమే అయిం దది. శ్రీరామ పట్టా భిషేక సమయం లో శ్రీరాముడు తన
కులదైవం అయిన శ్రీ రంగ నాదుడి విగ్రహాన్ని సుగ్రీవుడికి ప్రదానం చేశాడు .అదే శ్రీరంగం
లోని రంగనాధ విగ్రహం ..మహా భారతం లో స్త్రీపర్వం లో ఇలాంటి కొన్ని సన్నీ వేశాలు
కనిపిస్తా యి .పూజలకే కాక మనుషులకు  కూడా ప్రతిక్రు తుల్ని ఏర్పాటు చేసవ
ే ారట
.రాముడు సీతా విరహం తో అశ్వమేధ యాగాన్ని జానకి ప్రతిమ ను దగ్గ రుంచుకొని
చేశాడు .ద్రు తరాసత్రు డికి భీముడిపై ఉన్న కోపం తీర్చటానికి కృష్ణు డు భీముని ఇనుప
ప్రతిమ చేయించి  గుడ్డిరాజు   ముందు పెడత
ి ే భీముడే అనుకోని కౌగిట్లో నలిపేశాడు అది
పొ డి పొ డి అయింది . దీన్నే ద్రు తరాస్ట ్ర కౌగిలి గా లోకం లో ప్రచారం అయింది .

    దేవాలయాలలో అర్చా మూర్తు లనేకాక ,చక్రా లన్ని ,యంత్రా న్ని స్థా పించే అలవాటుంది
.వైష్ణవులు సాలగ్రా మాలను భక్తితో  అర్చిస్తా రు . అవి నేపాల్ దగ్గ రలోని గండకీ నదిలో
దొ రుకుతాయి.ఇది గంగకు ఉపనది .గండకి ఒకప్పుడు వేశ్య .తర్వాత పరమ భక్తు రాలైంది
.భక్తీ తో శ్రీ మహా విష్ణు వును చేరువైంది .ఆయన వరం కోరుకో మంటే ,ఆయన తన గర్భం
లో జన్మించాలని కోరుకొన్నది .సాలగ్రా మ రూపం లో గండకి కి జన్మిస్తా నని
అభయమిచ్చాడు .శై వులకు ‘’బాణ లింగాలు ‘’ పూజార్హా లు .ఇవి నర్మదానది గుండం
లోని ఓంకార క్షేత్రం లో లభిస్తా యి .గండకీ నది ,సాలగ్రా మ విషయాలు వరాహ పురాణం
లో ఉన్నాయి .సాల గ్రా మాలలో నల్ల నివి ,గోధుమ రంగువి ,ఆకు పచ్చనివి ,తెల్లనివీ
ఉంటాయి .కొన్ని మిరియం గింజ సైజు నుండి ,చాలా పెద్ద సైజు వరకూ ఉంటాయి .శ్రీ కూర్మ
క్షేత్రం లో సాలగ్రా మం చుట్టు కొలత మూడడుగులు .అహో బిల కొండపై నరసింహ
దేవాలయం లోని సాలగ్రా మం కూడా పెద్దదే .ఇళ్ళల్లో ఉండేవి చిన్నవిగానే ఉండాలి
.అరచేతిలో పట్టే దిగా ఉంటె ప్రశస్త ం .

    సాలగ్రా మాలలో ఉన్న చక్రా లను బట్టి ,రంధ్రా లను బట్టి వాటి స్వరూప నిర్ణయం చేస్తా రు
.తెరచున్న నాలుక లా ఉండేది ఉగ్రనారసింహం .ఇది గృహస్తు లు పూజించ దగినది కాదు
.వక్త్రాలు బాగా  తెరచి ఉన్నట్లు కాక సామాన్యం గా ఉంటె శ్రేష్టం అంటారు వాటి విలువ
తెలిసిన సరస్వతీ పుత్రు లు .వీటిలో నూటికి పైగా భేదాలున్నాయట .మూడు చక్రా లతో
నల్ల గా ఉండేది లక్ష్మీ నారాయణం .పైన రెండు చక్రా లుండి కొండ ఒకే రంధ్రం ఉంటె లక్ష్మీ
నారసింహం.అలాగే వరాహ ,భూ వరాహ మొదలైన సంకేతాలెన్నో ఉన్నాయట .మత్స్య
సాలగ్రా మం ఇంట్లో ఉంటె చాలా మంచిది .దట్ట మన
ై రంగుతో కాకుండా ,లేత రంగులున్నవి
వ్యూహావతార సాలగ్రా మాలు .అంటే వాసుదేవ  సంకర్ష ణాలు ,అని రుద్ధ ప్రద్యుమ్నాలు
.ఇవి కాక హిరణ్య గర్భ సాలగ్రా మం అని ఇంకోటి ఉంది .సాధారణం గా సాలగ్రా మాన్ని
పాలల్లో కాని ,నీళ్ళల్లో కాని వేస్తె  కొద్దిగా బరువు పెరగటం దాని లక్షణం . ఆకారం కూడా
పెరుగుతుంది..ఇదే సాలగ్రా మ పరీక్ష .వరాహ పురాణం లో ఈ పరీక్ష పై ఆ చాలా
విషయాలున్నాయి .సాలగ్రా మాన్ని రాగి నాణాల మధ్య ఉంచి పట్టు కొంటే అది గుండ్రం గా
తిరుగు తుంది .సాలగ్రా మం పగిలినా దో షం ఉండదని ఆచార్య ఉవాచ .  .సాలగ్రా మం లో
దేవుడు ఎప్పుడూ ఉంటాడనే, పూజ లో దానికి  ఆవాహనాదులు ఉండవు .కొన్ని
దేవాలయాలో సాలగ్రా మ మూర్తు లే ఉంటాయి .ఇలాంటి అర్చావతారాలకు శక్తి ఎక్కువ
.తిరుమల శ్రీనివాసుడు ఇలాంటి సాలగ్రా మ విగ్రహమే .అందుకే ప్రపంచ ప్రసిద్ధు డయ్యాడు
.కంచి ,ఆళ్వారు తిరునగరి ,మద్రా సు లోని  పార్ధ సారధి విగ్రహాలు ఇలాంటి విశిస్ట మైనవే .

 బాణ లింగాలు గుండ్రం గా ఉంటాయి .శ్రీశైలం లో అనేక బాణ లింగాలున్నయంటారు


నారాయణాచార్యులవారు . గోమతీ నది సముద్రం లో కలిసే చోట ‘’ద్వారకా మూర్తి ‘’ఒకటి
ప్రసద
ి ్ధ మన
ై ది .ఇది సాలగ్రా మలకంటే గొప్పది అని అంటారు .ద్వారకా మూర్తి ఉన్న ఇంట్లో
అన్న వస్త్రా దులకు లోటుండదు .’’శోణ భద్ర గణపతి ‘’మరో విశిష్ట మైనది .ఎర్రగా ఉండి శోణ
నదిలో దొ రుకుతుంది .’’ఆదిత్యం ,స్పటికం’’ కాశీ లో దొ రుకుతాయి .’’హేమాక్షి ‘’ఒక
విధమైన లోహం.అది శక్తికి సంకేతం .’’హేమాక్షి ‘’శిలయొక్క మలం . .యంత్రా లలో
వైష్ణవులకు ‘’సుదర్శనం ‘’శ్రేష్టం .శాక్తు లకు ‘’శ్రీచక్రం’’ విశిష్ట మైనది .ఉత్త రాది కొన్ని 
దేవాలయాలో మూర్తు లకు బదులు’’గ్రంధాలు ‘’పూజింప బడుతాయి .పంజాబ్ లో గురు
గ్రంధ సాహెబ్ అలాంటిదే.కొన్ని రామాలయాలలో తులసీ రామాయణం ‘’ఉంచి పూజిస్తా రు
.ఒరిస్సాలోని క్రిష్ణా లయాలలో ‘’భాగవత మహా గ్రంధం ‘’ఉంచి పూజిస్తా రు
.తిరువంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం లో పది వేల
సాలగ్రా మాలున్నాయట .భక్తిలో యెంత వైవిధ్యం ఉందొ మూర్తు ల్లో నూ అంతే వైవిధ్యం
ఉందని పుట్ట పర్తి వారు అంటూ ముగించారు ప్రతిమా రాదన విషయాన్ని .

దేవీ స్తు తి

   ఋగ్వేదం లో దేవీ సూక్తు ం, రాత్రి సూక్త ం ఉన్నాయి .సామవేదం లో కూడా రాత్రి  సూక్త ం
ఉంది .విశ్వ దుర్గ ,సింధు దుర్గ ,అగ్ని దుర్గ పేర్లు ఋగ్వేదం లో కనిపిస్తా యి .కేన ఉపనిషత్
లో ‘’ఉమా హైమవతి ‘’పాత్ర ఉంది .నారాయణ ఉపనిషత్తు లోను దుర్గా స్తు తి ఉందని
పుట్ట పర్తి వారన్నారు .మార్కండేయ పురాణం లో దుర్గా స్మరణ ఉన్నది .అందులో ఎనభై
ఒకటి నుండి తొంభై మూడు అధ్యాయాల్లో దుర్గా పూజ విశేషాలు వర్ణింప బడ్డా యి
.మొహంజొదారో ,హరప్పా  సింధు లోయాల్లో దుర్గా విగ్రహాలున్నాయి .ఇవి అయిదు వేల
ఏళ్ళ కిందటివి .ఆ రోజుల్లో దుర్గా పూజ ఉండేది . పూజల్లో చండీ పూజకు విశేషం ఉంది
.దీనికి ‘’దుర్గా సప్త శతి’’ ముఖ్య గ్రంధం .దానిలో మొదట కాళి,తర్వాత మహా లక్ష్మి
,సరస్వతి లలోని రూప భేద వర్ణన ఉంది .కాళికి గాయత్రీ ఛందస్సు ,మహా లక్ష్మికి ఉష్ణిక్
ఛందస్సు ,సరస్వతికి అనుష్టు ప్ ఛందస్సు ఇష్ట మైనవి అందులోనే వారుంటారు .తమో
,రజ సత్వ గుణాలు వీరికి ప్రతీకలు. సప్త శతి వేదం లోనే ఉంది అనే వారూ ఉన్నారు .దుర్గా
,కాళి,కుమారి ,చండి ,కాత్యాయని పేర్లు పురాణాలలో కూడా వింటాము .లలితా దేవికి
నవావరణ పూజ ముఖ్యం .శాక్త ం లో దక్షిణ ,వామాచారాలున్నాయి .రామాయణ 
భారతాలలో దుర్గా స్తు తి ఉన్న సంగతి మనకు తెలుసు .

           ధర్మ రాజు దుర్గా స్తు తి చేసన


ి ట్లు వ్యాసుడు రాశాడు .విరాట ,భీష్మ పర్వాలలో
ఇది కనిపిస్తు ంది .ధర్మ రాజు దుర్గ ను మహిషాసుర మర్దినిగా వర్ణించాడు .వింధ్య వాసినిగా
పేర్కొన్నాడు .యుద్ధా నికి ముందు దుర్గా స్త వం చేయమని శ్రీ కృష్ణు డు అర్జు నునితో
చెప్పాడు .రావణుడు ,ఇంద్రజిత్తు దుర్గా రాధకులని రామాయణం తెలియ జేస్తో ంది
.బెంగాలీలకు శక్తి పూజ ముఖ్యం .చండీ పారాయణం వారి నిత్య కృత్యం .చండీ
సంప్రదాయం నర్మదా నదీ తీరం లోని ఉజ్జ యిని లో పుట్టిందని ఆచార్య భాషణం .క్రీస్తు
పూర్వమే ఈ ఆరాధన ఉన్నట్లు కనిపిస్తో ంది .సప్త శతి పై ముప్ఫై వ్యాఖ్యానాలున్నాయి
.శంకరుల గురువు గౌడ పాడులూ ఒక వ్యాఖ్యానం రాశారు .నాగోజి భట్ట వ్యాఖ్యానమూ
గొప్పదే .దీనికి ఒక కద ప్రచారం లో ఉంది .మన్మధుడు మరణించిన తర్వాత దేవతలు 
ఈశ్వరుడిని ప్రా ర్ధిస్తే అతడికి రూపం ఇచ్చాడు .వాడు భండాసురుడు అయ్యాడు .శోణిత
పురాన్ని రాజధానిగా చేసు కొని దేవతలపైకి కాలుదువ్వాడు .దిక్కు తోచక దేవతలు
పార్వతీ దేవిని అర్ధించారు .ఆమె త్రిపురసుందరి అయి భండాసుర వధ చేసింది .మళ్ళీ
ఆమె మన్మధుని అనంగుడిగా చేసింది .ఇందులో ఒక శ్లో కం ఉంది –

‘’పుం రూపం వాస్మరేద్దేవిం స్త్రీ రూపం వావి చింత యేత్ –అధవా నిష్కళం ధ్యాయేత్
సచ్చిదానంద లక్ష.ణాం’’అంటే దుర్గ ను పురుష రూపం లోనూ  ధ్యానించ వచ్చునని
తెలుస్తో ంది  .ఆమె పురుష రూపం విష్ణు మూర్తి అట .కోప రూపం కాళికాదేవి.యుద్ధ
రూపం దుర్గ .ఆమె ఉపాసనకు మంత్రం ,యంత్ర ,తంత్రా లు ముఖ్యాలు అన్నారు
ఆచార్యుల వారు .పంచదశి మంత్రం .శ్రీ చక్రం యంత్రం .తంత్ర కలాపం ఎక్కువ .ప్రతి వాడి
హృదయం శాక్తేయమే .బాహ్యం లో శివుడు ,పూజలో వైష్ణవుడు అంటారు పుట్ట పర్తి వారు
.అంటే ఈ మూడిటికి భేదమే లేదని భావం .అర్జు నుడు గొప్ప శివ భక్తు డు .కాని శ్రీకృష్ణు ని
చెలికాడు బావ మరదికూడా .కురుక్షేత్ర యుద్ధా నికి ముందు దుర్గా పూజ చాలా నిష్ట తో
చేశాడు .కనుక ప్రతి హిందువు శాక్తు డు శివుడు వైష్ణవుడే అని తేల్చారు నారాయణా
చార్యులవారు .ఈ సత్యాన్ని  గుర్తించ కుండా మత భేదాలు పెంచుకొని  ,విద్వేషాలతో
మనుషులు ఒకరికొకరికి దూరమై పో తున్నారు . సరసం గా సమన్వయము గా బతకటం
తెలియని మూర్ఖు లుగా జీవించటం బాధకలిగిస్తో ందని దుర్గా పూజ సప్త శతి సారం ఇదే అని
గ్రహించాలని మనందరినీ ఆచార్యులవారు హెచ్చరిస్తు న్నారు .ఇది తెలుసుకోకుండా చేసే
పూజా ,పారాయణం ఫలితం ఇవ్వదు అని మనం గుర్తించాలి
     మీ - గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-14-ఉయ్యూరు

 కృష్ణ భక్తి  ప్రచారం

ఆంద్ర దేశం లో శ్రీ రామ ఉపాసన మిగిలిన రాష్ట్రా లలో కంటే ఎక్కువ .దీనికి కారణం ఆంద్ర
దేశం తో రాముడికి ఉన్న సంబంధమే .ఇక్కడి అనేక ప్రా ంతాల్లో సంచరించటమే .కేరళ లో
కృష్ణ భక్తికే ప్రా దాన్యం .జయదేవుని గీత గోవిం దానికి ,శాక్తేయానికి అది ఉనికి పట్టు
.కన్నడం లో ద్వైతులు విఠల భక్తీ ప్రచారం చేశారు .వీర శైవులు శివపరత్వాన్ని వ్యాపింప
జేశారు .తమిళం లో రామభక్తు లు ఉన్నారుకాని ప్రచారం తక్కువే .ఇక్కడ మురుగన్
,వినాయక శివ పూజలెక్కువ .ఒరిస్సా లో కృష్ణ భక్తికే ఎక్కువ ప్రా ధాన్యం .మహా రాష్ట ్ర లో
శివాజీ గురువు సమర్ధ రామ దాస స్వామి రామ భక్తీ ప్రచారం కొంత చేశాడు .కాని అక్కడ
పాండురంగ విభునికే ప్రచారం ఎక్కువ .ఉత్త ర భారతం లో కృష్ణ భక్తీ నరనరానా  జీర్ణిం ఛి
పో యింది .ఇది వల్ల భాచార్యులు తెచ్చిన పెను మార్పు .ఈయన కృష్ణ దేవరాయల
సమకాలీనుడు .

    హిందీ లో ‘’అష్ట చాప్ ‘’కవులు ప్రసద


ి ్ధు లు .వీరంతా వల్ల భ ప్రసాదితులే .సూరదాసు
వల్ల భుని శిష్యుడే .మీరా కూడా శిష్యురాలే .వల్ల భ సంప్రదాయం లో మగవారు ఆడ వేషం
లో ఉంటారు .అంటే అందరూ గోపికలే .వీరు కృష్ణు ని ప్రతినిధులని విశ్వాసం .వీరి పీఠాలు
గుజరాతులో ఎక్కువ గా ఉన్నాయి .గురువుల పాద తీర్ధా న్ని పుచ్చుకొంటారు .గురువు
నమిలిన తమల పాకు ను గ్రహస
ి ్తా రు .అంతరంగ సేవా చేస్తా రు .ఏకాదశి రోజు కూడా
తాంబూలం వారికి నిషిద్ధం కాదు .వల్ల భుడిని ఆ నాటి కాశీ పండితులు ఇవన్నీ చూసి
ఆక్షేపించారు .కాని చివరికి కాశీ విశ్వనాధుడే స్వయం గా వల్ల భుడు మహా భక్తు డు అని
ప్రకటించాడని పుట్ట పర్తి వారు తెలియ జేశారు .

      వల్ల భ పండితుని ‘’అణు భాష్యం ‘’ప్రసద


ి ్ధ రచన .ఆయన అసామాన్య వ్యక్తీ
.సామాన్యులు ఆయన్ను అర్ధం చేసుకోలేరు .వల్ల భ మతం లోని కొన్నిఆచారాలను
ఖండిస్తూ ‘’స్వామి నారాయణ మతం ‘’అనే కృష్ణ భక్తీ మతం ప్రచారం లోకి వచ్చింది
.ఇదికాక ‘’మహానుభావ ‘’సంప్రదాయం ఇంకొకటి ఉందని నారాయణా చార్య ఉవాచ .దీని
నిర్మాత కృష్ణ భట్టు .వీరు నల్ల ని వస్త్రా లనే కడతారు  సన్యాసులే కాని క్షౌరం  చేయిం చు
కొంటారు .శ్రీ కృష్ణు డిని ,దత్తా త్రేయుడిని ఉపాసిస్తా రు .’’కృష్ణ చరితామృతం ‘’,’’లీలా నిధి
‘’,లీలామృతం ‘’వీరి తత్వ బో ధకు సహకరిస్తా యి .’’హరిదాసు మతం ‘’అని వేరొకటి ఉంది
.వీళ్ళు బృందావనం లోనే ఉంటారు ‘’రసిక పదం ‘’,సాధారణ సిద్ధా ంతం ‘’వీరి ముఖ్య
గ్రంధాలు .

   వీటికి తోడు ‘’రాదా వల్ల భ మతం ‘’అనేది మరొకటి అక్బరు సమకాలికుడైన హరిదాసు
దీన్ని ప్రచారం చేశాడు బృందావనం లో రాదా కృష్ణ విగ్రహాలను హరిదాసు ప్రతిస్టించాడు
.ఇంద్రియ సుఖాన్ని భక్తితో సమన్వయ పరచటం అనేది వల్ల భుడు హరిదాసు చేశారు
.భక్తిమాల సేవా దశ ,వేదగానం వీరి గ్రంధాలు బృందావనం లో హరిదాసు సమాధి ఉంది
.కృష్ణ భక్తీ ప్రచారకులలో ‘’ నింబార్కర్ ‘’పాత్ర గణనీయమైనది .ఈయన రాసిన భాష్యాలను
ఔరంగా జేబు తగల పెట్టించాడు .బీహార్-ఒరిస్సా లకు చెందిన జయదేవుడు గీత
గోవిందాన్ని రాసి భక్తిలో తన్మయడయ్యాడు  .అయన అష్ట పదులు అందరికి ఇస్ట పదులే
.సంతుష్ట పదులే .జయదేవుడికి ప్రమాణ గ్రంధం భాగవతం .నిమ్బార్కర్ ప్రచారకులు
బృందావనం ,గోకులం లలో ఇప్పటికి ఉన్నారు .వీరు పరమ శాంత స్వాభావులు .భక్తిలో
నాయక ,నాయకి భావం ముఖ్యం అని వీరి భావన .రత్నమాల ,రత్న మంజరి
మొదలైనవి వీరి సిద్ధా ంత గ్రంధాలు .శుక మహర్షి యే’’భాగవత మతం ‘’అనేదాన్ని ప్రచారం
చేశాడని సరస్వతీ పుత్రు ల అభిభాషణం .శుకుడు రాసిన ‘’సూత్రా భాష్యం ‘’అనే గ్రంధం
కూడా ఉందని ఆచార్య ఉవాచ .

  మీరా సంప్రదాయం గుజరాతులో ఎక్కువ అంటారు ఆచార్య స్వామి .బెంగాల్ లో చైతన్య


మహా ప్రభు కృష్ణ భక్తీ కి గొప్ప ప్రచారకుడు .వీరికి భాగవతం, భగవద్ గీతా ముఖ్య
గ్రంధాలు .కృష్ణ భక్తు లను ఉత్త ర హిందూస్థా నం లో ‘’గోస్వాములు ‘’అని గౌరవం గా
పిలుస్తా రు .రూప గోస్వామి ప్రముఖ ఆలంకారిక రచయిత. కృష్ణ మత ప్రచార మఠాలు
బెంగాల్ లో ఎక్కువ .కృష్ణు డు ఎంతటి చిత్రపురుషుడో ఆ భక్తీ కూడా  అంతే చిత్రం గా
ఉంటుందన్నారు పుట్ట పర్తి వారు .దాన్ని అర్ధం చేసుకోవటానికి సామాన్య హృదయం
చాలదన్నారుకూడా .

జగన్నాధ పండిత రాయలు –

భామినీ విలాసం -1

              జగన్నాధ పండిత రాయలు అమలాపురం తాలూకా ముంగండ అగ్రహారం


వాడు .ఇక్కడ సరి పడక కాశీ చేరి విద్యాభ్యాసం ముగించాడు .రాయవేలూరు, చంద్ర
గిరిలకు తర్వాత వచ్చాడు .ఆ ఆస్తా నాల్లో జిన్జి లో అప్పయ్య దీక్షితులకు గౌరవం ఎక్కువగా
ఉండేది .దీక్షితులకు ఉత్త ర మీమాంస కంటే పూర్వ మీమాంస పై మక్కువ ఎక్కువ .కర్మ
నిస్టూ డు కూడా .యజ్ఞా లు చేసి, చేయించాడు .జగన్నాధుడు స్వేచ్చా సంచారి . విశ్రు ం
ఖల విహారి .ఇవి అప్పయ్యకు నచ్చలేదు. షో కీల్లా లా కనిపించి ఉంటాడు .కనుక
జగన్నాధుడికి ఆస్థా న ప్రవేశం లభించి ఉండక పో వచ్చు .దీనితో అప్పయ్య మీద కక్ష కట్టి
ఉంటాడు .చులకన గా మాట్లా డాడు దీక్షితుల ‘’కువలయానందం ‘’చిత్ర మీమాంస’’అనే
అలంకార గ్రంధాలు రాశాడు .వీటిని చూసిన పండిత రాయలు దీక్షితుల్ని ఉచ్చ నీచాలు
లేకుండా ‘’ద్రా విడ శిశువ ‘’,’’స్థా నంధయుడ’’అని కసితీరా తిట్టా డు . జగన్నాధుని ‘’రస
గంగాధరం ‘’పై ఇనుప కుతిక శంకర శాస్త్రి గారు ‘’ధ్వని వాదం ‘’అనే సంస్కృత గ్రంధాన్ని
రాశారు .అందులో జగన్నాదుడిని ఉతికి ఆరేశారు .అప్పయ్య దీక్షితుల్ని సమర్ధించారు
ఇక్కడ ఇమడలేక జగన్నాధుడు సరాసరి ఆగ్రా కోటలో పాగా వేశాడు .

     జగన్నాధుడు ఆగ్రా చేరే సమయం లో దీక్షితులు కాశీ లో ఉన్నాడు .గంగా నదిలో
స్నానం చేస్తు న్నప్పుడు జగన్నాధుడు తాను వలచిన యవన కాంత లవంగి తో
కులుకుతూ ఉండటం చూశాడు ‘’’నాయనా !వయసు ముదిరింది నీకు .పరలోక ప్రా ప్తికోసం
ప్రయత్నించాల్సిన వయసులో ఉన్నావు .పరలోక ప్రా ప్తి గురించి ఆలోచించకుండా ఇంకా
కామ స్వేచ్చా వృత్తి లో జీవిస్తు న్నావు. మృత్యు ఘడియలు మోగే వయసులో ఇది మాను
.మార్గ ం మార్చుకో ‘’అని మనవాడే కదా అనే చనువుతో చెప్పాడు .జగన్నాధుడు
శృంగారపు మత్తు లో పూర్తిగా మునిగి ఉండి ‘’ఎవరు నువ్వు?’’అని గద్దించాడు .దీక్షితులకు
వాడు జగన్నాదుడే అని రూఢికలిగి ‘’నువ్వా నాయనా !ఎవరో అనుకొన్నా .మంచిది
హాయిగా గంగా తరంగ కమనీయ వీచికల లో సేద దీరు ‘’అని ముందుకు కదిలాడని
అంటారు పుట్ట పర్తివారు

       జగన్నాధుడు వేగినాటి బ్రా హ్మణుడు  .ఇంటిపేరు ‘’’ఉపద్రష్ట’’.తండ్రి భట్టు


.కవి.తండ్రినుంచే కొడుక్కి కవిత్వం దక్కింది .మంత్రో ప దేశమూ తండ్రే చేశాడు అందుకే
‘’మహా గురుం ‘’అన్నాడు .రసగంగాధరం లో తనను గురించి చెప్పుకొన్నాడు
పండితరాయలు –‘

‘’శ్రీమత్ జ్ఞా నేంద్ర భిక్షో రదిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచః –కాణాదీ రాక్షపా దీరతిగహన
గిరో యో మహేన్ద్రా దవేదీత్

దేవా దేవాడ్య గీస్ట స్మరహర నగరే శాసనం జైమినీయం –శేశామ్క ప్రా ప్త శేశామల ఫణితి
రభూత్సర్వ విద్యాధరోయః ‘’

 జగన్నాధుడు జ్ఞా నేంద్ర భిక్షు,భట్తో జీ వ్రా సిన ‘’సిద్ధా ంత కౌముది కి ‘’తత్వ బో ధ ‘’అనే
వ్యాఖ్యానం రాశాడు .అసలు కౌముదినే ఖండించాలనుకోన్నాడుకాని బుద్ధి
మార్చుకోన్నాడంటారు ఆచార్య శ్రీ .ఆయన వేదాంతం లో అసాదారణుడు .ఆయన
శిష్యరికం చేసి సకల బ్రహ్మ విద్యా రహస్యాన్ని గ్రహించాడు. వైషేశికీ న్యాయాన్ని మహేన్ద్రు డి
దగ్గ ర అభ్య సించాడు .జైమినీయాన్నిప్రముఖ మీమాంసకుడు  ఖండ దేవుడి వద్ద నేర్చాడు
.శేషం వీరేశ్వర శాస్త్రి వద్ద వ్యాకరణం సాధించాడు .

‘’పాషాణాదపి పీయూషం స్యన్ద తే యస్య లీలయా –తం వందే భట్టా ఖ్యం లక్ష్మీ కాంతం మహా
గురుం ‘’అని కీర్తించాడు .హయ గ్రీవ మంత్రో పాసకుడని నార్యాణాచార్యులు భావించారు
.భట్తో జీ రాసిన ‘’మనోరమ ‘’వ్యాకరణాన్ని పండితుడు ‘’మనోరమ కుఛ మర్దనం ‘’పేర
ఖండించాడు .తన గురువును ద్వేషిం చిన భట్తో జికి తగిన శాస్తి చేశానని చెప్పుకొన్నాడు
‘’గురు ద్వేష దూషిత మతీనాం పురుశాయుషేణాపి న శక్యంతే గణయితుం ప్రమాదాః’’అని
సమర్ధించుకొన్నాడు .భట్తో జీని ఖండించటం తనకు నచ్చని విషయం అన్నారు పుట్ట పర్తి
వారు .

 జగన్నాధ పండిత రాయలు మహా ప్రతిభా శాలి .ఆ ప్రతిభాసూదంటు రాయికి అన్ని


విద్యల ఇనుపముక్కలు యిట్టె అతుక్కోన్నాయి  .ధిల్లీ చేరి అజ్మీర్ లో  పారశీక భాష
అంతం చూశాడు .అందులో కొన్ని రచనలూ చేశాడని అంటారు .సంగీతం లోను గొప్ప
వాడట .కొన్ని ధ్రు వ పదాలు ఆయన పేర ఉన్నాయట .ధిల్లీ పాదుషా షాజహాను కాశ్మీర్
నుంచి వచ్చి ‘’బంభర్ ‘’లో ఉన్నాడట .అంతకు ముందే జగన్నాదుడిని ద్రు వపదాలు కొన్ని
రాయమన్నడట. రాసి ఉంచాడు .బంభర్ లో వాటిని పాడాడట .షాజహాన్ ఆనందానికి
అంతు లేకుండా పో యిందట .వెండి నాణాలతో కవిని తూచాడట .అవి నాలుగు వేల
నాణాలట.అదంతా జగన్నాదుడికే చక్ర వర్తి ఇచ్చేశాడు .జగన్నాధ పండిత రాయలు రాసిన
గ్రంధాన్ని, ఆయన్ను ఏనుగు అమ్బారీపై కూర్చోబెట్టి షాజహాన్ చక్ర వర్తి ఊరేగిం
చాడట.ఆంద్ర లో పరాభవం పొ ందినా  దిల్లీ లో పరమ వైభోగం సాధించాడు .  .ఈ
విషయాలన్నిటిని ‘’ముల్లా అబ్దు ల్ హమీద్ ‘’చెప్పాడని సరస్వతీపుత్రు లన్నారు .చక్ర వర్తికి
సంస్కృతం పైనా అభిమానం ఉండేదట .అందుకే జగన్నాధుడు జీవితాంతం షాజహాన్
కొలువులోనే ఉండిపో యాడు .ఆసఫ్ ఖాన్ ద్వారా పండితుడు షాజహాన్ కొలువులో
చేరాడు. రాయ ముకుందుడు ఆసఫ్ ఖాన్ ను పరిచయం చేశాడట .ఆసఫ్ కు హిందీ
సంస్క్రుతాలపై విశేషమైన ఆసక్తి ఉండేది’ ఆసఫ్ ఖాన్ ను జగన్నాధుడు –

‘’సుదేవ వాణీ వాసుదేవ మూర్తిః-సుధాకరశ్రీ సదృశీ చ కేర్తిః-పయోధి కల్పా మతి రాస


ఫేందో –మహీతలే న్యస్య నహీతి మన్యే ‘’అని కీర్తించాడు .అతని అనుగ్రహం పొ ందటానికి
‘’ఆసిఫ్ విలాసం ‘’రాశాడుకూడా .అసఫ్ వాణిసుధ లాగా ఉంది .మూర్తి వసుధ లాగా ఉంది
.కీర్తి సుధాకర శ్రీ వలే ఉంది ఈసఫ్ అనే చంద్రు డి మతి పయోధి కల్పం అట
.ఉపమానాలన్నీ స్త్రీలింగాలే .కీర్తికి  స్త్రీలింగాన్ని కృత్రిమం గా కల్పించాడంటారు ఆచార్యుల
వారు .పయోదికల్పా కూడా కల్పిత స్త్రీలింగమే .పయోధి పురుష లింగం .వసుధ తో ఖాన్
ను పో ల్చటం కూడా సరికాదంటారు .నవాబును ఆడదాన్ని చేశాడు మూర్తి శబ్ద ం తో
అన్నారు .ఇంతకీ ఏమిటి అంటే జగన్నాధుడు శాబ్ది క కవి .అర్ధంగురించి ఆలోచన తక్కువ
అని తేల్చారు .ఆ శాబ్ది క ప్రవాహం లో అర్ధం పట్టించుకోకుండా చేసే శక్తి అతనిది
.శబ్దా ర్ధా లను రెండిటిని సమానం గా  నిర్వ హించే సామర్ధ ్యం వాల్మీకి ,కాళిదాసు ,భారవి
వంటి కొందరికే సాధ్యం అంటారు .

 భామినీ విలాసం -2

        షాజహాన్ కొడుకు దారా (దారా శికోష్ )కు ఆసిఫ్ ఖాన్ కు దో స్తీతఎక్కువ .దారా
షాజహాన్ వారసుడు .దారాకు హిందూ మతం పై తీవ్రమైన అభిమానం .షాజహాన్ 
వారసుడు .ఉపనిషషత్తు లన్నిటిని పారశీక భాషలోకి అనువాదం చేసిన విజ్ఞు డు దారా
.వాటికి ‘’సిద్ర అక్బర్ ‘’అని పేరు పెట్ట్టాడు .పండితరాయలు తన ‘’జగదాభరణం ‘’కావ్యం లో
దారా ను బాగా కీర్తించాడు .ఈ హిందూ అభిమానమే దారా చావుకు కారణమైంది .చిన్న
తమ్ముడు ఔరంగ జేబు దారాను చంపి సింహాసనం ఎక్కాడు .ఆసిఫ్ ఖాన్ షాజహాన్ కు 
మామ నూర్జహాన్ తమ్ముడు .జహంగీర్ మరణ కాలం లో ‘’ఖుర్రం ‘’అన బడే షాజహాన్
దక్షిణ దేశం లో ఉంటె ఆసిఫ్ వార్త పంపి పిలిపించాడు .షాజహాన్ గా పేరు మార్చుకొని
ఆగ్రా లో సింహాసం ఎక్కాడు .ఆసిఫ్ జహంగీర్ కాలం లోను అతని కొడుకు షాజహాన్ కాలం
లోను ముఖ్య మంత్రిగా చేశాడు .

    ఒక రోజు జగన్నాధుడు చక్ర వర్తి తో చదరంగమాడుతుంటే ‘’లవంగి ‘’అనే దాసీ మదిర
తీసుకొస్తే దాన్ని చూడగానే పండితుడు దిల్ ఖుషీ అయి మనసు అరేసుకొని
పారేసుకొన్నాడు .వాలు చూపులు విసురుతున్నాడు .మంచి మందు నిషాలో ఉన్న
షాజహాన్  ఏం కావాలి అని  పండితుడిని అడిగితె ‘’లవంగీ కురంగీ మదంగీ కరోతు ‘’అని
ఆశువుగా శ్లో కం చెప్పాడు .లవంగిని తనకు దయచేయమని ‘’లవంగం అడిగి నంత తేలిగ్గా
.అడిగేశాడు .లవంగి పై మనసు ఎందుకు పడ్డా వని ప్రశ్నిస్తే ‘’యవనీ రమణీ విపదశ్మనీ –
కమనీయతమా –నవనీతతమా –ఊహి ఊహి వచోమృత పూర్ణ ముఖీ –ససుఖీ జగతీహ
యదంక గతా ‘’అన్నాడు నిర్భీతిగా .రాజు లవంగి వైపు సాభిప్రా యం గా చూస్తె ,ఆమె
కూడా ఇతనిపై మనసు పారేసుకోన్నట్లు అర్ధమయింది .సరే నని దారా లవంగిని
జగన్నాధుడికి దానం చేశాడు .ఇద్ద రూ హాయిగా ప్రేమ శృంగారాల్లో విహరించి సంతానమూ
కన్నారు .లవంగి ప్రస్తా వన వచ్చినప్పుడల్లా పండితుడు తనను తాను  పో గుడుకొంటాడని
పుట్ట పర్తి వారన్నారు .భామినీ విలాస కావ్యం లవంగి మెప్పు కోసం చెప్పినదే నన్నారు .

 రస గంగాధరం లో చెప్పిన శ్లో కాలు కూడా అప్పుడప్పుడు ఆశువు గా చెప్పినట్లు


అనిపిస్తు ందని నారాయణా చార్య ఉవాచ .లవంగీ జగన్నాధులకు ఒక కొడుకు పుట్టి
చనిపో యాడట .వాడిపై ‘’అపహాయ సకల బాలధవ –చింతా ,ముద్వాస్య గురుకుల
ప్రణయం –హా తనయ వినయ శాలిన్ కధమివ పరలోక పది కో భూః’’అని దుఃఖించాడు
.అల్పాయుష్కుడైన ఈ కొడుకు తప్ప  వాళ్ళిద్ద రికీ మళ్ళీ సంతానం కలిగినట్లు లేదంటారు
ఆచార్యుల వారు .’’కామేశ్వరీ హృదయతో దయితా నయాతి’’అనే శ్లో కం వల్ల  జగన్నాధుని
భార్య పేరు కామేశ్వరి అని తెలుస్తో ంది .పండితరాయలకు ఒక మనవడున్నడట .అతని
పేరు ‘’మహా దేవ సూరి ‘’.జగన్నాధుడి తమ్ముడిపేరు రామ చంద్ర భట్టు .మహాదేవ సూరి
ఈయన మనవడు అయిఉంటాడని పుట్ట పర్తి వారి ఊహ .

 పండిత రాయలు గొప్ప ఉపాసకుడు .మరణ కాలం లో లవంగితో కాశీలో ఉన్నాడు


.’’గంగా లహరి ‘’స్తో త్రం చెప్పాడు . చాలా ధారా పాతం గా భక్తీ వినయాలతో చెప్పాడు
.గంగమ్మ ఒక్కో శ్లో కానికి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ  వీళ్లిద్ద రిని తనలో కలుపు కొందట
.ఈ రోజుకీ జగన్నాధ పండిత రాయల గంగా లహరి స్తో త్రా న్ని పాడి గంగమ్మకు నీరాజనం
ఇవ్వటం సంప్రదాయం గా వస్తో ంది .నిత్య విధులు నిర్వ హిం చే వాడట పండితుడు .ఒక 
రోజు రాయలు పాదుషా తో చలికాలం లో ‘’పాదుషా వారు విరహం అనే అగ్ని తో ఉన్న స్త్రీల
హృదయాల్లో చేరి చలి కాచుకొంటున్నారు  ‘.మాకు స్త్రీలూ లేరు ,చలిమంటా లేదు మా
గతేమిటి ?’అని శ్లో కం లో చమత్కరించాడు .ఆ హుషారులో ‘’నాస్మాకం వసనం నవా
యువతః కుత్ర వ్రజా మోవయవం ‘’అని తోక తగిలించాడు .అంటే రాజ్యం లోని స్త్రీ లందర్నీ
పాదుషాకే కట్ట శాడాన్నమాట .అంత తీవ్రం గా చెప్పటం లో ఔచిత్యం జారిపో యిందని
అంటారు ఆచార్య శ్రీ .
 జగన్నాదుడి కాలం లోనే ‘’వంశీ ధరుడు ‘’అనే కవి అక్కడే ఉండేవాడు .అతడు ముంతాజ్
మహల్ ద్వారం దగ్గ ర కాపలా ఉండేవాడట .ఈయన్ను ఏమైనా అంటే ఆవిడకు కోపం
నషాళానికి  అంటు తుందట  .షాజహానే జగన్నాధుడికి ‘’పండిత రాయలు ‘’ బిరుదు
ప్రదానం చేశాడు. ఆస్థా న విద్యధి కారీ అయి ఉండచ్చు .పండితుడికి వంశీ ధరుడికి స్పర్ధ
ఉండి ఉండచ్చు. జగన్నాధుడు ఎవరి మీదికైనా శ్రీనాధుడి లాగా ఒంటి కాలితో
రెచ్చిపో తాడు .ఒక శ్లో కం లో చెప్పాల్సిన దాన్ని పది శ్లో కాలలో చెబితేకాని పండితుడికి
తృప్తి ఉండదు. శ్రీ నాధుడే జగన్నాధ పండిత రాయలుగా మళ్ళీ జన్మించాడని నారాయణా
చార్యుల వారి నమ్మకం .కొన్ని శ్లో కాలు శ్రీనాధ పద్య వ్యాఖ్యానాలుగా ఉంటాయంటారు
.వంశీధరుడి తో ఉన్న స్పర్ధ తో భామినీ విలాసం లో ఒక శ్లో కం రాశాడు జగన్నాధుడు .-

‘’దిగంతే శ్రూ యంతేమద మాలిన గండాః కరటినః—కరిన్యకారున్యాస్పదశీలాః ఖాలు మృగాః

ఇదానీం లోకే స్మిన్ అనుపమ శిఖానాం పునరయం -నఖానాంపాండిత్యం ప్రకతయతు


కస్మిన్ మృగ పతిః’’

అర్ధం –మదం తో ఉన్న గండ స్థ లాలతో దిగ్గజాలు దిక్కులా చివరల్లో ఉన్నాయి .ఆడ
ఏనుగులను చంపుదామంటే ‘’అయ్యో పాపం ‘’అని పిస్తో ంది .పరాక్రమాన్ని ఆడంగులపై
ఏమిటి? కనుక నా గోళ్ళపాండిత్యాన్ని ఎవరిపై చూపాలి అని మృగరాజు వాపో తున్నదట
.ఈశ్లో కాన్ని శిష్యుడైన నారాయణుడు అనే వాడికచ్చి
ి వంశీధరుడి దగ్గ రకు పంపిన కాలు
దువ్వే కవి సింహం జగన్నాధుడు .దీనికి దీటుగా వంశీధరుడు కూడా తనను సింహం తోనే
పో ల్చుకొని జవాబు పంపాడట .ఈ విషయాలు ‘’రసిక జీవనం ‘’అని పుస్త కం లో
ఉన్నాయని ఆచార్య ఉవాచ .వంశీధరుడే రాసిన ఇంకో శ్లో కం మాత్రమె కన పడిందట.

                   షాజ హాన్ మరణం తో జగన్నాధుడి అదృష్ట ం’’ ఉల్టా –పల్టా ‘’అయింది
.ఔరంగ జేబు కు ‘’కవిత్వం గివిత్వం  జాంతా నై ‘’.అక్కడి నుంచి మధురకు వెళ్ళిపో యాడు
అప్పుడొ క శ్లో కం చెప్పాడు-
‘’పురాసరాసి మనసు వికచ సార సలిస్కలత్ –పరాగ సురభీకృతే పయసి యస్య యాతమ్
వయః

సపల్వల జలే దునా మిళిదనేక భేకాకులే –మరాళ కువలయ నాయకః కద యరేకదం


వర్త తాం  ‘’దీని భావం –

‘’ఒక రాజ హంస ఆయుస్సంతా మానస సరోవరం లోనే గడిచి పో యింది .ఆ


జలంశతపత్రా లతో ,సహస్ర పత్రా లతో నిండి ఉండేది. వాటి పరాగం నీళ్ళ లోకి తెప్పల్లా గా
రాలుతూ ఉండేది .ఆ సువాసన పీలుస్తూ ,ఆ కమలాల పై ఉయ్యాలలూగుతూ ,శ్రేష్టమైన
తామర తూళ్ళను తింటూ ,ఇంతవరకు కాలం గడిపింది సుఖం గా హాయిగా .ఇప్పుడు ఆ
రాజ హంసకు కాని కాలం వచ్చింది .నీటి గుంటలను ఆశ్రయించింది .ఇక్కడ
ఏముంటాయి?నిరంతర కప్పల బెక బెకలు తప్ప !పాపం అది ఎలా జీవిస్తు ందో ?’’
శ్రీనాధుడి చివరి రోజులూ ఇంతేగా?చాలాకాలం మహమ్మదీయ రాజుల కొలువులో ఉండటం
చేత ‘’జగ్గ య్య ‘’కవిత్వం లో మహామ్మదీయ ఆచారాలు ప్రవేశించాయి .ఆ కాలం లో
మహామ్మదీయులే పావురాలను పెంచేవారు .ఇదీ కవిత్వం లోకి ఎక్కింది .ఎక్కడ చూసినా
పాములు స్వైర విహారం చేసే ఘట్టా న్నీ కవిత్వీకరించాడు .-

‘’ప్రతి నగరం ,ప్రతి రధ్యం –భుజంగ సంవాస రుద్ధ సంచారే –అమ సఖి!సమ్మత మేతత్ –న
కుల ప్రతి పాలనం శ్రేయః ‘’

‘’ ఏ నగరం  లో చూసినా ఏ వీధిలో చూసినా పాముల సంచారం ఎక్కువగా ఉంది .రోడ్ల
మీద నడవ టానికి జనం భయ పడుతున్నారు .కనుక ఒక ముంగిస ను పెంచుకోవటం
మంచిదేమో?అన్నాడు .ఇందులో ‘’భుజంగ’’అనే శబ్దా నికి రెండు అర్ధా లున్నాయి .ఎటు
చూసినా విటులే తిరుగుతున్నా రని మరో అర్ధం .శ్లేష తో తమాషా చేశాడు జగ్గూ భాయి

 
భామినీ విలాసం -3

           జగన్నాధుడు కరుణ రసాన్నికూడా మర్మాలను తాకేట్టు చెప్పాడంటారు పుట్ట


పరి వారు .ఉదాహరణకు –‘’ఒక సింహం గుహలో ఉందేది . దాని ముందు మధుదారలతో
ఝన్కారం చేస్తే తుమ్మెదలున్న ఏనుగులు  కూడా తిరగటానికి జంకేవి  .ఇప్పుడా సింహం
చనిపో యింది దాని గుహ ద్వారం ముందు గుంటనక్కలు గట్టిగా అరుస్తూ సందడి
చేస్తు న్నాయి .ఇందులో గూడార్ధం ఉంది .ఒకప్పుడు జగన్నాధుని ఎదుట పడటానికి పెద్ద
పెద్ద బిరుదులున్నపండితులు కూడా  జంకేవారు .ఆ పండితుడు మరణిస్తే శుష్క
పండితులంతా కోలాహలం చేస్తు న్నారని తన్ను గురించే చెప్పాడు .చమత్కారానికీ
పండితుడు పెద్ద పీట వేస్తా డు .

‘’హారం పక్షసి కేనాపి –దత్త మజ్నేన మర్కతః –లేఢి జిఘ్రతి సంక్షిప్య –కరోత్యున్నత
మాసనం ‘’

 బుద్ధి హీనుడొ కడు కోతి మెడలో ముత్యాల హారం వేశాడు .అది కాసేపు దాన్ని నాకింది
,వాసన చూసింది .చివరికి ముక్కలు చేసి ముడ్డి కింద వేసుకొని ఇకిలించింది .

 రస గంగాధరం లో షాజహాన్ పై చాలా కవితలు చెప్పాడు –

‘’మహాత్మ్యస్య పరోవదిర్నిజ గృహం గంభీరతాయా పితా –రత్నా మాహమే కమేవ భువనే


కోవా పరో మాద్రు శః

ఇత్యేవం పరిచిన్త య మసమ సహసా గర్వాంధ కారంగమో-దుగ్దా బ్దే !భవతా  సమో


విజయతే ధిల్లీ ధరా వల్ల భః ‘’

కవి పాల సముద్రా న్ని ప్రశ్నిస్తు న్నాడు –‘’మహాత్వానికి నెలవు .గాంభీర్యానికి ఇల్లు
.రత్నాలకు తండ్రి అని నీకు గర్వం గా ఉందికదా !నీకా గర్వం అక్కర్లేదు .మా షాజహాన్
చక్ర వర్తి అన్నిట్లో నీతో సమానుడే ‘’
 జగన్నాదుడిలో సహజ ధారా శుద్ధి కొట్టొ చ్చినట్లు కని పిస్తు ంది.తాను డబ్బు అనే ఆసవం
చేత కళ్ళు మీదికోచ్చిన రాజుల్ని అనుసరించి పరిగేత్తి పరిగెత్తి అవస్త పడ్డా నని
చెప్పుకొన్నాడు .తాను  గడిపన
ి జీవితాన్ని గురించి ఇలా చెప్పుకొన్నాడు –

‘’శ్వవ్రు త్తి వ్యాసంగో నియత మధ మిధ్యాః ప్రలపనం –కుతుర్కేష్వభ్యాసః సతత పరపై


శూన్య మననం

అపిశ్రా వం శ్రా వం మమటు పునరేవం గుణ గణాన్ –రుతే త్వత్కో నామ క్షణమపి నిరీక్షేత
వదనం ‘’

  గంగానదికి చెప్పుకొంటున్నాడు ‘’నేను ఇంత వరకు ఆశ్ర యించింది శ్వ వ్రు త్తి .చెప్పిన
వన్నీ అబద్ధా లు .చేసన
ి వి దుర్మార్గా లు .ఎప్పుడూ వాడు డబ్బివ్వ లేదే ,వీడు డబ్బివ్వ
లేదే అని తిట్టు కోవటమే నా పని .తల్లీ !నువ్వు తప్ప నా మొహం ఎవడు చూస్తా డు ?’’అని
చివరికి ‘’జగన్నాధ స్యాయం సురధుని సముద్దా ర సమయం ‘’అని చేతులు జోడించి
గంగమ్మకు నమస్కరించాడు .అంటే తనను రక్షించే సమయం వచ్చిందని కాపాడమని
వేడికోలు .

 మనసుకు తాకేట్లు రాశాడు పండితుడు .’’సర్వేపి  విస్మృతి పధం విషయాః ప్రయాతాః –


విద్యాపీ ఖేదగలితా విముఖీ బభూవః –సా కేవలం హరిన శావక లోచనా మే –నైనా –
పయాతి హృదయాడది దేవతేవ ‘’

ఇది రాసే టప్పటికి జగన్నాధుడి వయసు పండి పో యి ఉంటుంది .యవ్వనం లో


సాధించిన విజయాలన్నీ మరుగున పడుతున్నాయి .మేధ తగ్గింది .షాజహాన్ మరణం తో
దరిదమ
్ర ూ పెరిగింది  కొడుకు చానిపో యిన దుఖమూ వేధస
ి ్తో ంది .ఇంకా మనసులో ఏవేవో
దొ ర్లు తున్నాయి .అయినా తన ప్రేయసి ‘’లవంగి ‘’మాత్రం గుండెలో గూడుకట్టు కొనే ఉంది
.ఆ తలపులు దూరం కావటం లేదు .తనను ఆమె వెంటాడుతూనే ఉందట .అదీ పై శ్లో క
భావం .దీన్ని కొన సాగిస్తూ
‘’ఉపనిషదః పరి పీతాః –గీతా –పిచ  హంత!మతి పధం నీతా-తదపిన హా!విదు వదనా –
మానసన దనాద్బహిర్యాతి’’

‘’ఉపనిషత్తు లన్నీ పానం  చేశాను .గీత ను బుద్ధితో ఆరగించాను .దానిపై అనేక


వ్యాఖ్యానాలూ చదివాను .కాని ఏం ప్రయోజనం ? ఆ ప్రియురాలు నా మనసులో ఇల్లు
కట్టు కొని ఉంది  కదటమే లేదు. నే నోక్కడినే ఇలా ఉన్నానా ?ఇం కెవ్వరూ ఇలా
ప్రవర్తించరా?’’

         భామినీ విలాసం లో ఎన్ని శ్లో కాలున్నాయో ఎవరికీ తెలియదన్నారు నారాయణా


చార్యుల వారు .తాను  వేదం వెంకట కృష్ణ శర్మ గారు అనువదించిన ప్రతి ఆధారం గానే
రాశానని చెప్పారు .అప్పయ్య దీక్షితులు అవతలివాడిలోని గొప్ప తనాన్ని  గుర్తించే
సంస్కారం ఉన్నవాడు. ఆ ఓర్పు నేర్పూ లేనివాడు జగన్నాధుడు .దీక్షితులు ‘’మీమాంసా
మూర్దన్యుడు ‘’అని పించుకోన్నా ‘’యాద వాభ్యుదయానికి’’ వ్యాఖ్యానం రాస్తూ ‘’కవి
తార్కిక సింహుడు ‘’అని దేశికులను పొ గడటం దీక్షితుల సంస్కారాన్ని తెలియ జేస్తు ంది
అన్నారు .దీక్షితులు మహా శివ భక్తు డే కాని విష్ణు    పారమ్యంఎరిగిన వాడు .ఒక సారి
శ్రీరంగం లో  రంగ నాద స్వామిని శివుని రూపం లో దర్శనం అనుగ్రహించ మని 
ప్రా ర్దించాడట .స్వామి అలానే దర్శనమిచ్చి అనుగ్ర హించాడట.అదీ నిజమైన భక్తీ అంటారు
పుట్ట పర్తి వారు .అప్పయ్య దీక్షితులు సార్ధక జీవి. గోవింద దీక్షితుల ప్రేరణ తో
‘’కువలయానందం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .రెండవ గ్రంధం గా ‘’చిత్ర మీమాంస
‘’రాశాడు .ఇంతటి పండితుడిని పట్టు కొని పండిత రాయలైన జగన్నాధుడు ‘’కుతర్క
వ్యాసంగం ‘’చేయటం జగన్నాదునికి సంస్కారం కాదు అని నిర్మోహ మాటంగా చెప్పారు
సరస్వతీపుత్ర శ్రీ పుట్ట పర్తి నారాయణాచార్యుల వారు .
చినుకుల వేట –అనే అవీ ఇవీ అన్నీ

రాజ యోగి -   శ్రీ  రాళ్ళపల్లి  అనంత కృష్ణ శర్మ

రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు
వారు .ఆయన శైలి కిసలయ కుసుమం .ఒక్క కఠిన పదం ఉన్నా సహించరు .జావళీలకు
,జట్కా సాహేబు వరుసలకు యతి ని తెలుగు గద్యం లో ప్రవేశ పెట్టిన ఘనులు .వ్రజ
భాషాకవులు అంత్య ప్రా సను బాగా వాడారు .అది వారి జీవ లక్షణం .అలాగే శర్మ గారు ఆ
‘’తుక్ బందీ ‘’లేకుండా రచన చేయలేదు .వారికి లాక్షణికత కంటే సౌందర్య పిపాస  ,రస
లోలుపతఎక్కువ . గాదా సప్త శతి లో ‘’సంకు ‘’అనే గ్రా ంధిక పదం ఉంటె ‘’.సెంకు’’గా
తెనిగించారు .అదీ యతి స్థా నం లోనే వాడారు .ఆయన ప్రతి వాక్యమూ ఒక పల్ల వి లాంటిదే
.ఆయన వచనం లో సంగీతం ప్రా ణం ..ప్రతి వ్యాసాన్ని కనీసం అయిదారు సార్లు సాఫు చేస్తే
గాని తృప్తి చెందరు .శ్రవణ సుఖం లేని పదాన్ని వాడనే వాడరు .ప్రతివాక్యం అప్సరస గా
తయారవ్వాల్సిందే .స్వతంత్రత ఆయన రచనలకు అలంకారం .లోకం ఎదురు తిరిగినా తన
భావాన్ని మార్చుకోరు .నాచన సో మనకున్న ‘’నవీన గుణ సనాధుడు ‘’అనే బిరుదు
ఆయన భాషకే కాని భావానికి కాదని నిర్ద్వందం గా చెప్పారు నాటకాలలో స్త్రీ పాత్రల్ని
పురుషులు కూడా వేయ వచ్చు ‘’అన్నారు .బళ్ళారి రాఘవ కుదరదు అన్నా ‘’నా
అభిప్రా యం అదే ‘’అని సభలోనే చెప్పారట  శర్మాజీ .

         హఠయోగం లో నిష్ణా తుడైన బిడారం కృష్ణ ప్ప శిష్యులై రాజ యోగిగా మారి
కర్నాటక ,ఆంద్ర దేశాల్లో వీర విహారం చేశారు .కన్నడ దేశం లో శర్మ గారికి సంస్కృత
పండితుడి గ ,విమర్శకుడిగా పేరుంది కాని కవిగా ప్రసిద్ధు డు అని పించుకోలేదు .కాని
గొప్ప గాయకుడి గా అక్కడ పేరుపొ ందారు .ఆయన సంగీతం అమృత ఖండం అన్నారు
పుట్ట పర్తి వారు .సాత్వికావేశం ఎక్కువ .స్వరాల్ని పెంచి పాండిత్యం చూపరు .ప్రక్క
వాద్యాలపై కి విజ్రు మ్భిమ్పరు .శ్రో తలను ఈ లోకం లో ఉండేట్లు చేయరు .రస నాళిలను
లలితం గా తాకి హాయి చేకూరుస్తా రు .శర్మ గారి తో మాట్లా డటం ఒక సాహితీ విందు
.మెదడులో ఉన్న పుస్త కాలన్నిటిని పరచి మన ముందు ఉంచుతారు .సరస సంభాషణా
చతురులు .విసుగు ,అరుచి ఉండదు వింటుంటే .ఎదుటివారిని బహిరంగం గా ఖండించరు
.సాను భూతి ఎక్కువ .ప్రతి పదాన్ని మంచి అభినయం తో,సంగీత జ్ఞా నం తో చల్ల ని
కమ్మని  కంఠ స్వరం తో మనల్ని పరవశుల్ని చేస్తా రు .కనుబొ మలు నిలవవు .చేతుల్లో
అతి వేగం గా హస్త ముద్రలు మారి పో తూ ఉంటాయి .చూసిన వారికీ ఈయన
‘’భారతాచార్యుడా “’అని పిస్తు ందని అంటారు నారాయణా చార్యులు .

 శర్మ గారు గద్యం తో ఒక శకాన్నే ఏర్పరచారు .కందుకూరి వారితో ప్రా రంభమైన వచన
రచన శర్మ గారితో భారత వాక్యం పలి కింది అన్నారు  పుట్ట పర్తి వారు. కొత్త పరికరాలతో
కొత్త వస్తు వులతో కొత్త శైలిని వచనం లో తెచ్చిన మహాను భావులు .పూల రధం
వచ్చినట్లు ంటుంది వారి వచన రచానా చమత్కారం .తిక్కన అంటే మహా ప్రా ణం .శివ
కవులను ఎక్కువ గా ఆదరించారు.‘’తెలుగుకు ప్రత్యెక ఉనికి లేదా?సంస్కృతం
వెంటఎందుకు పరిగత
ె ్తా లి?’’అని ప్రశ్నించుకొని ,ప్రశ్నించి చక్కని తెలుగుకు జీవం పో శారు
.ఆయన రచనలలో తిక్కన ,సో మన ,వేమన తొంగి చూస్తా రు .శర్మ గారి రచనలన్నీ వ్రా సి
చదివినవే .సభలో వ్రా సిన వ్యాసం లేకుండా ఎప్పుడూ ఉపన్యాసం చేయ లేదాయన
.తప్పు దో ర్లు తుందో ,దారి తప్పుతామనో ఒక జంకు వారికి ఉండేదన్నారు ఆచార్య శ్రీ
.ఆయన మనసు వీణా తంత్రి  వంటిది .ముట్టు కోగానే రింగున మొగుతుందట .ఆగ్ల ం లో
‘’రాసిటీ ‘’వంటి మధుర భావుకుడు .ఆంధ్రలోకం లో అమృతాన్ని పంచారు .

            శర్మ గారు మంచికవి .ఒకటే కావ్యం ‘’గాదా సప్త శతి ‘’అనే అనువాద కావ్యం
రాశారు .కాని ‘’మహా కవి ‘’బిరుదు పొ ందారు .నూతన పదాల సృష్టిలో ఆయన అందే
వేసన
ి చేయి .’’మగ సేత ,పరువమైన వయసు ,వలపు వేడి ప్రేమంపు చవులు ,సిగ్గు
దెగిన వాడ ,మగదూర లేని దాన ‘’వంటివి ఎన్నో .ఒక్కో సారి ఒక పద్యం రాయటానికి నెల
రోజులు పట్టేది .కళా రహస్యం తెలిసిన వారు కనుక చిత్రిక పట్టేవారు .విశ్వనాధ ‘’ఆంద్ర
దేశం లో శర్మ గారి రచనలు చిరంజీవులు ‘’అన్నది నూటికి నూరు శాతం యదార్ధం అని
ఆమోద ముద్ర వేశారు ఆచార్యుల వారు .శర్మ గారికి సంగీత ,సాహిత్యాలు వలచి వచ్చిన
మహా భాగ్య శాలి .ఆయన కవిత్వం ఒక సంగీతం .ఆయన జీవితమే గానం అయింది .గద్య
పద్యాలలో సంస్కారాన్ని కుప్పలు పో శారు. విమర్శ కు ఆదర్శమై నిలిచారు .పండిత
పామరులకు శర్మ గారి పేరు ‘’మంత్రం దండం ‘’అయింది .నేటి సాహితీ భూముల్లో శర్మ
గారు జనకుని వంటి రాజ యోగి అని కితాబిచ్చారు నారాయాచార్య వర్యులు .

  

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-14-ఉయ్యూరు

 కన్నడ –తెలుగు భారతాలు

           పంప కవి అనువదించిన  భారతం లో అర్జు నుడు నాయకుడు .ద్రౌ పది ఆయనకే
భార్య .అర్జు నునికే పట్టా భి షేకంకూడా .పంపడు తన రాజు అరికేసరి తో ఆర్జు నుడిని
సరిపో ల్చి వర్ణిస్తా డు .అభేదమే చూపిస్తా డు .నన్నయ గారుకూడా ధర్మ రాజును తన రాజు
రాజ రాజ నరెంద్రు నితో అభేదం కల్పించాడు .అంటే పంప మార్గా న్ని అనుసరించాడు .అంతే
కాదు. ఒక మహా రాజు ఎలా ఉండాలో కూడా వివరించినట్లే .అరికేసరి బిరుదులన్నీ
అర్జు నుడికి తగిలించాడు పంపడు ..అలాగే ‘’రన్నడు ‘’కవి కూడా ‘’గదా యుద్ధ ం ‘’లోతైలవ
రాజు కుమారుడిని భీమునితో పో లుస్తా డు .ఇదొ క సంప్రదాయం గా కన్నడం లో
సాగిపో యింది .

 సంస్కృతం లో గ్రంధాన్ని అంకితం ఇవ్వటం కని  పించదు. ప్రా క్రు తకావ్యాలలో కూడా ఈ 
ధో రణి లేదు .కన్నడం లో మొదలైంది .నన్నయ రాజ రాజు కు భారతాన్ని
అంకితమిచ్చాడు .నన్నయ  సంస్కృతపదాలు ,సమాసాలలో స్పష్ట త ఎక్కువ
.ముత్యాల్లా ంటి ప్రా సలు గొప్ప అలంకారాలు .నన్నయ గారి వస్తు కవిత పంపని లోనిదే
అంటారు పుట్ట పర్తి వారు .పంప కవిలో నవీన కల్పనా ,రసానుగుణమైన కదా శరీర రచనా
,వస్తు వు అనుసరించి రూప నిర్మాణం ,రసానికి తగిన  ఛందస్సు ,కావ్య గౌరవాన్ని పెంచే
అంగ, ఉపాంగ వర్ణన గొప్ప గుణాలు .ఇవన్నీ మన నన్నయ గారిలో దర్శనమిస్తా యి
.తిక్కన గారి పలుకు బడులు చూస్తె ఆయనకూ కన్నడ భాషా పరిచయం ఉన్నట్లే
తోస్తో ందంటారు డాక్టర్ పుట్ట పర్తి .ప్రసన్న కదాత్వం నన్నయది .పంపనిది ప్రసన్న కవితా
గుణం ,ఉత్త మ విన్యాసం .

  

                                         శిశుపాల వధ

 కాళిదాసు మూడు కావ్యాలను ‘’లఘు త్రయి ‘’అంటారు .మాఘ ,హర్ష ,భారవి కావ్యాలకూ
ఇదే పేరు .శాబ్ది క దృష్టితో చూస్తె కాళిదాసు రచనల కంటే ఈ మూడూ ప్రౌ ఢ రచనలు
అంటారు పుట్ట పర్తి వారు .మాఘుడు గుజరాతీయడని అతని రచన ‘’ఘన తర ఘూర్జరీ
కుఛ యుగ స్తితి ‘’లాగా గూఢం గా ఉంటుందన్నారు .’’మేఘే  మాఘే గతం వయః
‘’అన్నాడు మల్లినాద సూరి .అంటే కాళిదాసు మేఘ దూతం మాఘుని శిశుపాల వధ 
కావ్యాలపై వ్యాఖ్యానాలు రాయటానికే  జీ వితం సరిపో యింది అని .మాఘుడికి ‘’ఘంటా
మాఘుడు ‘’అనే పేరుంది అంటారు .మాఘుడు మహాదాత .ఉన్నదంతా దానం చేసి
దరిదం్ర తో జీవిత చరమాంకం గడిపాడు .ఆ చింత తోనే చనిపో యాడు. భార్య సహగమనం
చేసింది .మాఘుని కావ్యాన్ని పో చిరాజు వీరన ,గోపీనాధ కవులు తెలుగు చేశారట
.గూపీనాద రామాయణం కూడా ప్రసిద్ధి చెందింది .

                                     వసు చరిత్ర

   వసు చరితల
్ర ోని మంజువాణి పురుషులకన్నా ప్రగల్భాలు పలుకుతుంది .గిరిక ను
వర్ణిస్తూ భట్టు మూర్తి అయిన రామ రాజ భూషణుడు ‘’సురభిళాంగి ‘’అన్నాడు అంటే
సువాసనలు విరజిమ్మే దేహం ..దేవతా వృక్షాలు అయిదు –హరి చందన ,పారిజాత
,మందార ,కల్ప ,సంతాన  వృక్షాలు .మూర్తి కి సంగీతం లో గొప్ప ప్రవేశం ఉంది .వీణ బాగా
వాయిస్తా డు .నరసభూపాలీయం కూడా భట్టు రాసినా అందులో సంగీత విషయాలేమీ
లేవు .తిక్కన లో ధారా శుద్ధిఉన్నా సంగీతానికి పనికి రాదు .నన్నయ లో ధారా శుద్ధి
ఉన్నా సంగీతం తక్కువ .వసు చరిత్ర రెండు సీస పద్యాలలో లో ‘’సల’’గణాలు ఎక్కువ
.అయిదు మాత్రలతో నడిచాయి .కనుక దీన్ని ‘’ఖండ గతి ‘’అంటారు .’’వసు’’ లో

‘’ఉద్ధ రత
ి పు విద్ధ తపన –పధ్ధ తి క రిభావన దవని పట దంబుధి సం –పద్ధ రణ సముద్ధ రణ
స –మిద్ధ రణ రజో ప్రజోద్యది  భమద స్మ్రుతికిన్ ‘’అనే కంద పద్యం ను ‘’మృదంగ సాంకేతిక
ధ్వనులుగా ‘’మార్చ వచ్చు .

  అక్షరాలను క్రమగా తగ్గించుకొంటూ రాసే ‘’గోపుచ్చయతి ‘’-‘’పనిదపమ-నిదపమ-దపమ


పమ –మ ‘’లాంటివి ‘’శ్రో తోవహతి ‘’-ఆకక్షరాలను క్రమంగా పెంచుకొంటూ పో యేది –రిస –
మారిస –పామరిస –దపమరిస-నిదపరిస –సనిదపమరిస ‘’లాగా పద్యాలు రాశాడు
భూషణ కవి .అలాగే ‘’డమరు యతి ‘’లోనూ చేశాడు .వీటి వల్ల చెవులకు ఇంపైన సంగీత
వినిపిస్తు న్ది పదాల్లో .’’పదమెత్త గల హంస లీల –యధరస్పందంబు సేయన్ శుభా ‘’పద్యం
లో పాదం ఎత్తి తే కలహంస నడక లా ఉందన్నాడు .అంతేకాదు ‘’కల హంస ‘’అనే రాగం
కూడా ఉందని ఆచార్య ఉవాచ శృతి –శ్రీరాగ  విలాసం .శ్రీరాగం ప్రా చీన రాగామేకాక ‘’ఘన
రాగాలలో ఒకటి ‘’.చేయి సాచితే కోమల పల్ల వాలు – అంటే’’ ఏల పట’’లన్నారు
.అన్నమయ్య ఒక్కఏల  పదమే దొ రికిందిట .ఇవన్నీ సంగీత శాస్త ్ర విశేషాలే 
.అంతపాండిత్యం రామ రాజ భూష నుడికఉ
ి ంది .అలాగే ‘’నాదం బొ క్కటి పిక్కటిల్లె దిశల
న్నవ్యామ్రు తా వ్యాహతా ‘’పద్యం చూస్తె విక్రమోర్వశీయం లో కాకాళిదాసు శ్లో కం
–‘’మత్తా నాం కుసుమ రసేన షట్పదానాం –శబ్దో యం పరభ్రత నాద ఏష ధీరః –ఆకాశే
సురగణ సేవితా సమంతాత్ –కిం నార్యః కల మధురాక్షరం ప్రగీతాః ‘’గుర్తు కు వస్తు ంది
అంటారు సరస్వతీ పుత్ర .

                           విజయ నగర సామ్రా జ్య  వైభవం

  ఒకప్పుడు వింధ్య నుండి కన్యాకుమారి వరకు రాయల సీమ గా  ఉండేది విజయ నగర
రాజులలో సంగమ వంశ రాజులు శ్రీ విద్యారన్యుల ఆశీర్వాదం తో వర్ధిల్లి ంది .ఆయన
రాజకీయ సంస్కృతిక చైతన్యం తెచ్చిన మహాను భావుడు .’’హక్కుడు –బుక్కుడు ‘’అనే
వారిద్దరూ అతి సామాన్య రాజులు .అన్యమతాన్ని స్వీకరించిన వారు కూడా .వీరిని
హిందూమతం లోకి మార్చాడు విద్యారణ్యుడు .మార్చటమే కాదు  సింహాసనాదిపత్యం
కల్పించాడు .పాండ్యులు చోళులు ప్రా చీన  కులస్తు లే .చేరులు పరశురామునితో సంబంధం
ఉన్న వారు. ఈ వంశాల వారినందర్నీ విజయ నగర సామ్రా జ్యానికి విదేయుల్ని
చేయటానికి విద్యారన్యులు యెంత కష్ట పడ్డా రో అంటారు పుట్ట పర్తి వారు .ఈయనకు
అక్షోభ్య దీక్షితులు వేదాంత దేశికులు సహకరించారు .సిద్ధా ంత భేదాలను మరచి వీరంతా
ఆయనతో చేయీ చేయీ కలిపి విజయ నగర సామ్రా జ్యాన్ని బలోపేతం చేయటానికి
సహకరించారు .ఇతరమతాల వారూ తోడ్పడ్డా రు .

 తుగ్ల క్  ‘’ఆనె గొంది’’ ప్రా ంతాన్ని జయించి’’మల్లిక్ నబీ ‘’ని ఇక్కడ ప్రతినిధిగా చేసి దిల్లీ కి
బయల్దే రాడు .వాడు బయటికి వెళ్ళగానే ప్రజలలో అశాంతి రెచ్చ గొట్టించాడు విద్యారణ్యుడు
.నబీ మెల్లి గా జారుకొన్నాడు .అప్పుడు హరి హర బుక్క రాయల పట్టా భిషేకం చేశాడు
.అయన తెలుగువడని కర్నటకడని వాదాలున్నాయి. కానీ ఆయన ఉపాసించింది
హంపీలోని ‘’భువనేశ్వరీ దేవి ‘’ని మాత్రమ
్త ే .ఆలయ ప్రతిష్ట ఆలయానికి బయట
ఉంటుందిక్కడ .శ్రీసూక్తా న్ని వాగ్వాదినీ విద్య తో  జోడిం చాడు  .ఆ దేవికోసం తపస్సు చేస్తే
ఆమె మెచ్చి బంగారు వాన కురిపించిందట .దాన్ని హరిహర బుక్కలకు  రాజధాని రాజ్య
పరిపాలనకు ఇచ్చేశడట .ఇంకొక కధనం ప్రకారం హో యసల రాజుల ఇంటి అల్లు డు
అళియ మాచయ్య పెనుగొండలో దాచిన గుప్త ధనాన్ని విద్యారణ్యుడు హరిహర రాయలకు
చూపించాడని దాన్ని సామ్రా జ్యాభి వృద్ధికి ఉపయోగించాడని కధనం .

 ఇప్పుడు మైసూరు పరకాల మఠం లో ఉన్న ‘’లక్ష్మీ నారాయణ ‘’విగ్రహాలు పెనుగొండలో


యజ్ఞ ం చేసేటప్పుడు భూమిని తవ్వుతుంటే దొ రికినవే .హంపీ నగరం ‘’శ్రీ చక్రా కారం ‘’లో
ఉంటుంది అన్నారు నారాయణా చార్యుల వారు .విద్యారన్యులు వేదాలకుడెబ్భై అయిదు
మంది నిష్ణా తులైన పండితులతో  భాష్యాలు రాయించాడు .ఆయన నిలిపిన సింహాసన చత్ర
చ్చాయలో జరిగిన పని  ఆకాశం అంత అని పొ ంగిపో యారు .మూడు వందల ఏళ్ళు ఆంద్ర
–సంస్కృత –కన్నడాలలో జరిగిన సృష్టి అంతా విద్యా రన్యుల చలవే .అంత నిలకడగా
సాహిత్యం ఏ కాలం లోను వర్ధిల్ల లేదు .ఆ రాజులందరూ మహా విజ్ఞు లు ,కళాభిమానులు
,కళను అభ్యసించిన వారు .భరత శాస్త్రా నికి సంగీతానికి సాహిత్యానికి అది నందన వనం గా
భాసించింది .విద్యారన్యునికి భోగనాధుడు ,సాయనుడు అనే ఇద్ద రు సో దరులు వీరు
అన్నగారికి ఏంతో తోడ్పడ్డా రు .విద్యారణ్యుడిని మాధవ విద్యారన్యడని లేక మాధవుడు
అనీ అంటారు .కన్నడ సాహిత్యానికి ప్రౌ ఢ దేవరాయల కాలం వసంతం .అంతకు ముందు
రాజులు కన్నడాన్నే పో షించారు .నాచన సో మనాధుడు బుక్క రాయల కాలం లోప్రసిద్ధు డు
.వీర కంప రాయని భార్య గంగా దేవి తిక్కన కవిని ఎంతగానో  స్తు తిమ్చిందట .కన్నడ
సాహిత్యం తో బాటు వీరశైవమూ పెరిగింది .కన్నడ కవులంతా వీర శైవులే .అయితే
రాజులకు మతోన్మాదం లేదు .వారి అంతః పురం లోనే భిన్న మతాల వారుండేవారు .

   జైన రాజులు కూడా మత దురభిమానం చూపలేదు .’’గజ భేంటకార ‘’ప్రౌ ఢ దేవరాయలు


కన్నడాన్ని ప్రధానం గా ,తెలుగును అప్రధానం గా పో షించాడు. ఆయన కొలువులో వీర
శైవులేక్కువ .గౌడ డిండిమ భట్టు కు శ్రీనాధుడికి ఈయన ఆస్థా నం లోనే వాదం జరిగి
గెలిచి ఆయన ‘’కంచుఢక్క’’ను శ్రీనాధుడు పగుల గొట్టించాడు .కనకాభిషేకం
చేయిన్చుకొన్నాడు .శ్రీనాధుడు  అద్వైతి అయినా శివాభిమాని .కుమార వ్యాసుడు రాసిన
భారతాన్ని చూసే ఉంటాడు లక్కన ,ముద్ద న ,దందేశ మొదలైన కన్నడ రచయితలతో
శ్రీనాధుడు స్నేహం చేశాడు .మద్దెన కన్నడ క్రియా పదాలను తన రచనల్లో వాడాడు .రాజ
మాహేంద్రం శ్రీనాధుడు వెడితే అతని తెలుగు అక్కడి వారికి వింతగా తోచిందట
.అందుకేనేమో ‘’నాకవిత్వంబు నిజము కర్నాట భాష ‘’అని చెప్పుకోన్నాడని ఆచార్య
స్వాముల ఊహ .

 ఇక శ్రీకృష్ణ దేవరాయల యుగం ఒక స్వప్న ఖండం అన్నారు .కళలు శాస్త్రా లు రెక్కలు
విప్పి రాజ హంస ల లాగా నడిచిన సౌభాగ్య కాలం .రాయలకు వీణ నేర్పింది
మంత్రా లయం రాఘ  వేంద్ర స్వామి గారి  తాత గారే నట .ఆ రోజుల్లో బొ మ్మ లాట ఆడే’’
కాలుడు’’ ప్రసద
ి ్దు ట .అష్ట దిగ్గజ కవులకు ఎంత గౌరవమో ఇతనికీ అంతే గౌరవం ఉండేదట
.విద్వత్ సభా రంజక ‘’శ్రీ రంగ రాజు ‘’సుప్రసిద్ధు డు .రాజ నర్త కి ‘’కుప్పాసాని ‘’కి గౌరవం
ఉండేది .తిరుమల వాసునికి అగ్రహారాలు దానం చేసింది .వాకిట కావలి తిమ్మన కూ
ఆదరం ఎక్కువే .అంటే రాయలు అన్నివిద్యల్ని, అన్నికళల్ని సమానం గా
చూశాడు.రాయల భువన విజయం గురించి యెంత చెప్పినా తక్కువే .తిమ్మ రుసు మహా
మంత్రి ప్రతిభకు దీటైన వారు చాణక్యుడు తప్ప ఎవరూ లేరు .రాయలేకాదు  సామంతులూ
సంగీత సాహిత్యాలకు ఎన లేని సేవ చేశారు .శైవ వైష్ణవ జైన ,వీర శైవాలు మైత్రితో
వర్ధిల్లా యి .

      అచ్యుత రాయలు గొప్ప సాహిత్య సేవ చేశాడు .రాయల కాలం లో ప్రా రంభమైన
‘’వసు చరిత్ర ‘తిరుమల దేవరాయల కాలంలో పూర్త యింది .రాయల సీమ లేనిది ఆంద్ర
సాహిత్యమే లేదుఅన్నారు పుట్ట పర్తి వారు .రాజకీయాలు నిలవవు .విజ్ఞా నము కళలే
నిలుస్తా యి .మాండలీకాలను సేకరించాలి ‘’భాషను చదువుకొన్న వారు సృస్టిం పరు
.సామాన్య జనులే అవసరాన్ని బట్టి పదాలను సృస్టిస్తా రు ‘’జానపద సాహిత్యం పై ఇంకా
దృష్టిపెట్టా లి .అవేతెలుగు జాతి రక్త మాంసాలు .జానపద నృత్యాలను సేకరించాలి ,భద్ర
పరచాలి .అనేక ఆంగ్ల పుస్త కాల అనువాదాలు ఇంకా తెలుగు లోకి రావాలి . కాల్డ్ వెల్
చనలూ తేవాలి .రెడ్డి రాజులు సాహిత్యానికి చేసిన సేవ మరిచిపో లేనిది .రష్యా ఏ చిన్న
కళనీ చావ నివ్వకుండా  బతికించు కొందిది.అదే అందరికి ఆదర్శం కావాలి 
.

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-9-14-ఉయ్యూరు

 -

 శ్రీనాధ కవి సార్వ భౌముడు

 శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ
భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు
అంటే ,కర్నాటకం వాడని కొందరు  నెల్లూ రి కవిజాణఅనుకొన్నారు అక్కడి వారు .అసలు
పేరు ‘’సీనయ్య’’అని అదే శ్రీనాదుడిగా మారిందని ఒక మరకట బుద్ధి గాడు చెప్పాడట .తాత
మారన ను  ‘’వినమత్కాకతిసార్వ భౌమడని ,కవితా విద్యాధరుడు ‘’అని చెప్పాడు
.శ్రీనాధుడి నాలుకపై బాణుడు ,మయూరుడు ,బిల్హ నుడు మొదలైన ప్రౌ ఢ కవులు
నర్తిస్తూ ఉంటారు  .అయితే భారవి శ్రీనాధుడికి అందడు అంటారు ఆచార్యశ్రీ .హరవిలాసం
లోని కిరాతార్జు నీయం భారవి తో సంబంధమే లేదు .అతడు ‘’సర్వాం గీణ  కీర్తి ఖర్జు వు
‘’ప్రతిభ కంటే పాండిత్యం ఎక్కువ .శ్రీనాధుడు ‘’కచ్చిపో తు‘’.తనంతటి వాడు ఇంకోడు ఉంటె
సహించ లేడు.అందుకే ‘’కంటకుడైనా శాత్రవు డో కండు తనంతటి వాడు కల్గినన్ –కంటికి
నిద్ర వచ్చునే సుఖంబగునే రతి కేళి ‘’?అన్నాడు .

    వామన భట్ట భాణుడు ఆ కాలం లో కొండ వీటిలో ఉన్నాడు .తరువాత విద్యానగరం
నుండి వచ్చి రెడ్డి రాజులను చేరాడు .ఇతనికి డిండిమ భట్టు పై అభిమానం .మన కవి
సార్వ భౌముడు రెడ్డి రాజుల విద్యాధికారి .అనేక దేశాల పండితులతో భాషించాడు
.పండితులు ‘’క్రో డ పత్రా లు ‘’కూడా బయట పెట్టె వారుకాదు .శాస్త ్ర చర్చలు ఎడతెగక సాగేవి
.పరస్పర అవహళనలే ఎక్కువ .సిద్ధా ంత గ్రందాలకంటే పూర్వ పక్ష గ్రందాలపైనే అధికారం
ఉండేది .ఉత్త రాది మతానికి చెందిన’’ సత్య ధ్యాన తీర్ధు లు’’ద్వైతులు. దాన శూరులు .ఆది
శంకరుల గ్రంధాలన్నీ కొట్టిన పిండి వారికి .శాస్త ్ర వద పద్ధ తిని రాయలు నాలుగు పద్యాలలో
భేషుగ్గా వర్ణించాడు .

 వేదాంత దేశికులు  డిండిముడిని ఓడించారు .కాని శ్రీనాధుడు  డిండిమ భట్టు ను ఓడించి


అతని కంచు ఢక్క పగల కొట్టించే దాకా నిద్ర పో లేదు .రాజసం శ్రీనాధుడి సొ త్తు .అప్పుడే
‘’కర్నాటక దేశ కటక పద్మ వన హీళి’’అని పించుకొన్నాడు .రెడ్డి రాజులు రాసిన  మాళవిక
,గాదా ,అమరుకం మొదలైన కావ్యాలలో శ్రీనాధుడి హస్త ం ఉండి ఉండచ్చు అని
నారాయణాచార్యుల వారి ఊహ .కవిత్వాన్ని జీవితాన్ని ఒకటిగా చేసుకొన్న కవి ఇంకోడు
లేడు.’’దూడ పేడ ,పసిపల
ి ్ల ల ఉచ్చ ,జంగమ రాలి వక్షోజాలు అన్నీ కవిత్వీకరించాడు .శ్రీశ్రీ
గారి ‘’అగ్గిపుల్లా సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం ‘’కు శ్రీనాదుడే స్పూర్తి అనిపిన్స్తోంది నాకు
.మగడు చచ్చిన మగువ బతక రాదని శ్రీనాధుడి అభిప్రా యం .వాళ్ళ ప్రస్తా వన
వచ్చినపుడు నీచం గా ‘’మగడు చచ్చిన ముండ ,ముండ దీవెన ,తలకు మాసిన ముండ
‘’అని తిట్టా డు ‘’విశ్వస్త వడ్డించటం హేయం గా భావించాడు .

 శ్రీనాధుడికి దేనినైనా ‘’ఆస్ఫాలించటం ‘’ఇష్ట ం ఆ శబ్దా న్ని పలుమార్లు ఉపయోగిస్తా డు


.శబ్దా లను ఆలోచించి ప్రయోగించడు మనల్నీ ఆలో చింప నీయడు  అంత వేగం గా పద్యం
ప్రవిహిస్తు ంది .పెద్దన గారి శబ్ద ‘’వశిత్వం ‘’ఎవరికీ రాలేదు .ఇతను వాచ్య కవి .’’కుల్లా
యుంచితి కోక గట్టితి మహా కూర్పాసమున్ దొ డ్గితిన్ –తల్లీ కన్నడ రాజ్య లక్ష్మీ దయ లేదా
నేను శ్రీనాదుడ న్ ‘’అని రాయల దర్శనానికి వెళ్లి చెప్పాడు పూర్తిగా కన్నడ వేషం
వేసుకోన్నాననే చెప్పాడు తల్లీ అంటూనే నేను శ్రీనాదుదన్ అన్నాడు .శ్రీనాధుడు అంటే
లక్ష్మీ దేవి భర్త .ఇది ఆలోచించకుండా ఆ వేగం లో అనేశాడు అంటారు సరస్వతీ పుత్రు లు
.కాళిదాసు ను అందుకోవాలనే తపన. కాని అది సాధ్యంకాలేదు. కాళిదాసు సున్నిత
వీణాగానం .శ్రీనాధుడు ‘’ఆర్గా న్ ‘’ధ్వని .ఆయన జీవనాడి ఈయనకు చిక్కదు .అంటారు
ఆచార్యులు .శ్రీనాధుని పద్యం పైన పటారం లోన లొటారం .

     విజయనగర కవులు శ్రీనాధుడిని అడ్డ ం పెట్టు కొని బాగా గడించారట .అర్ధ
గామ్భీర్యంలేని పద్యాలెన్నో చెప్పాడు రచనలో, జీవితం లో లౌల్యం ఎక్కువ .ఆడదికనిపిస్తే
చాలు బహిరంగం గానో రహస్యం గానో చాటువు లు చేటల్లో చెరిగాడు .నారదుడి మహతి
అనేవీణ ను తానె మోసుకొని వెళ్ళినట్లు మన పురాణాలు శాస్త్రా లు అన్నీ చెప్పాయి. కాని
శ్రీనాధుడు మహాతిని ధరించటానికి ఒక  ‘’ఆడమనిషిని ‘’ పెట్టా డు  దటీజ్ శ్రీనాధ –
మగాళ్ళు రోత ఆడాళ్ళు మోత ఆయనకు .’’శివుడైనా అగస్త్యుడైనా భార్య ల ‘మెరుగు
పాలిండ్ల పై పవళించాల్సిందే ‘’ ‘’అదిలేక పొ తే ‘’ఆయన కు తోచదు శృంగార ప్రియుడు కదా
.దాన్ని వాళ్ళకీ అంటించాడు .

       శ్రీనాధుని శృంగార నైషధం సర్వాంగ సుందరం గా స్వతంత్ర కావ్య గౌరవాన్ని


పొ ందింది .దీన్ని చూసి పిల్లల మర్రి పిన వీర భద్రు డు ‘’మా –డు ము వు లు ‘’మాకిచ్చి మీ
సంస్కృతాన్ని తీసుకోండి ‘’అని ఆక్షేపించడట. అంటే అన్నీ సంస్కృత పదాలే నువ్వు పొ డి
చేసిందేమిటి ?’’అని దెప్పాడన్నమాట .’’శ్రీనాధుడు తప్ప మరే కవి అయినా నైషధం మీద
చెయ్యి వేస్తె అది కోతి పిల్ల అయ్యి ఉండేది ‘’అని నిష్కర్షగా నిర్మొహమాటం గా హృదయ
స్పూర్తిగా శ్రీనాదుడిని మెచ్చిన పుట్ట పర్తి వారి ఔదార్యానికి జేజేలు .చిత్ర విచిత్రా లైన
కల్పనలకు దూరాన్వయ ,క్లిస్తా న్వయాలకు  హర్ష నైషధం పెన్నిధి .హర్షు డికి ఉన్న రస
కండూతి ఏ సంస్కృత కవికీ లేదన్నారు .’’అడుగడుగునా ‘’అమృతాంజనం
‘’‘’పట్టించుకోవాల్సిందే . భావాలకు హర్షు డు భోషాణం ‘’అన్నారు .’’శ్రీనాధుడికి నాలుక
దురద ‘’ ఎక్కువ .హర్షు డు హర్షు డే శ్రీనాధుడు శ్రీనాదుడే –గురువు గురువే శిష్యుడు
శిష్యుడే .ఒకరి చేతిలో ఇంకొకరు ఓడిపో లేదని తేల్చి చెప్పారు పుట్ట పర్తి వారు .
             రాయల సీమ పలుకు బడులు

   ఏ భాషకైనా ప్రా ంతీయ భేదాలులుండటం సహజం .తిరువాన్కూర్ మలయాళానికి


,కొచ్చిన్ మలయాళానికి తేడా ఉంది. కొచ్చిన్ వాళ్ళది అనాగరక భాష అని తిరువాన్కూర్
వాళ్ళుఅంటారు. తమిళం లో నూ రకాలున్నాయి మధుర వాళ్ళు తమ భాషను ‘’శిన్ద మిల్’’
అంటారు .అంటే శ్రేష్టమైన తమిళం అని .నిజానికి అపురూప  తమిళ కావ్యాలన్నీ మధుర
లోనే పుట్టా యంటారు పుట్ట పర్తి వారు .బెంగళూర్ దగ్గ రి వైష్ణ వులను ‘’హెబ్బార్ 
అయ్యంగార్లు   ‘’అంటారట .వీళ్ళు తమిళాన్ని భ్రస్టు పట్టిస్తా రట .గదగ్ ,ధార్వాడ కన్నడానికి
మైసూర్ కన్నడానికి తేడా ఉందట .ధార్వాడ్ కన్నడం లో మహారాష్ట ్ర పదాలు చేరాయి
.ఉచ్చారణ మహా రాష్ట ్ర యాస లో ఉంటుంది .మైసూరోళ్ళు  మాదే  గొప్ప భాష అని
బుజాలేగారేస్తా రట .

 రాయల సీమలో ‘’బుర్ర గోక్కోవటం ‘’అంటే క్షౌరం చేయించుకోవటం ట.బిడ్డ లు గుడ్డ లు


అనటానికి షార్ట్ కట్ గా ‘’బిడ్లు గుడ్లు ‘’అంటారట ..’ఏమప్పా లేసుగుండావు ?’’అంటే బాగా
ఉన్నావు అని అర్ధం .’’రేగటం అంటే కోపం రావటం మనమూ దీన్ని వాడతాము వాడికి
తిక్క రేగింది అంటాం కదా .కోలారు ప్రా ంతం తెలుగు మరీ చిత్రం గా ఉంటుందట ..’’గూట్ల
వున్వి ‘’అంటే గూటిలో ఉన్నాం అని అర్ధం ,’’కూస్తా డు అంటే పిలుస్తా డు అని .వాండు అంటే
వాడు .’’మరం త్యా’’అంటే చేట తీసుకొని రా అని .పూడ్సటం  అంటే  పో వటం .’’సాటి నావా
‘’అంటే భోజనం చేశావా .’’వాడుదా పూడ్సేను ‘’అంటే వాడు  వెళ్లి పో యాడు .వా అనేది
తమిళం నుంచి వచ్చి చేరిందట .

         కడప జిల్లా లో స్వచ్చమైన తెలుగు ఉందన్నారు .కొంత ఉర్దూ ప్రభావమూ ఉందిట .
వెయ్ అనటానికి ‘’బేయ్ ‘’అంటారు .యాకన అంటే తెల్ల వారుజామున మన వేకువ
అన్నమాట .గుణమాడుకోవటం అంటే నిన్ది న్చుకోవటం .దొ బ్బు అంటే తోయ్యటం దీన్ని
పో తన్నకూడా వాడాడు .’’సంతన ‘’అని పో తన వాడిన పదానికి ‘’ఇంట్లో ఎవరూ చేసే వారు
లేరు ‘’అని అర్ధం .ఇది రాయల సీమ పదమే నన్నారు ఆచార్య శ్రీ ..లి బదులు ల వాడటం
ఇక్కడ సహజం రావాల ,పో వాల .

            విజయ నగరం భాషలో ‘’ముది మది తప్పింద్యా ‘’అంటే ముసలితనం వచ్చి
చాదస్త ం పెరిగిందా అని .బందెకాడు అంటే పాలెగాడు .పచ్చిగా మాట్లా డటం అంటే రహస్యం
లేకుండా చెప్పటం .మినుములు –రాయల సీమలో ‘’ఉద్దు లు ‘’.కొబ్బరికాయ ‘’టెంకాయ
‘’తెన్’’అంటే దక్షిణ ప్రా ంతం అక్కడ అవి దొ రుకుతాయికనుక ఆపేరు .అరవ దేశం లో తెన్
అంటేనే కొబ్బరికాయ .మనకళ్ళ జోడు రాయల సీమలో ‘’కళ్ళద్దా లు ‘’.అన్నమయ్య
పదాలన్నీ  పశ్చిమాంధ్ర పదాలే .ప్రబంధ సాహిత్యం రాయల సీమపుట్టినిల్లు .రాయల సీమ
లేకపో తె భారతం తప్ప తెలుగుకు ఏమీ మిగలదు అనికరాఖండీగా చెప్పారు
నారాయణాచార్యుల వారు .క్షేత్రయ్య, అన్నమయ్య వాడిన ‘’పామిడి గుఱ్ఱ ము
‘’అనంతపురం జిల్లా పదమే. గుర్రపు దండును ఉంచే శాల .మనుచరితల
్ర ో ‘’ఆళువ ‘’పదం
రాయల సీమదే .ఇది ఒక  చిన్న జంతువు  వీపు మీద చిన్న చిన్న చిప్పలు ఉంటాయట
.ఏ స్పర్శ దానికి తగిలినా ఆ చిప్పలు ముడుచుకొని దాని కింద కాళ్ళతో భూమిని ఉడుం
కంటే గట్టిగా పట్టు కొంటుందట .ఆ చిప్పల్లో కాలో, చేయో పడితే ‘’గిల గిలా గిజా గిజా
గోవిందో హారి .‘’.అళవుపట్టు ‘’అంటే హఠం’’అని అర్ధం .ఒకసారి పెద్దపులి ఒకటి ఆళువ మీద
కాలు పెట్టిందట .అది బిగుసుకు పో యింది. ఆపులి అరిచి అరిచి చచ్చిందట .

           ‘’తెనాలి ‘’వాని చిలిపితనం


    ఆముక్త మాల్యద లో కృష్ణ దేవరాయలు విష్ణు చిత్తు నీపై    చెప్పిన పద్యం లోకం లో
బాగా ప్రచారం అయింది –

‘’ ఆ నిస్టా నిధి గేహ సీమ నడురే యాలించినన్ మ్రో యు –నెం-తే ,నాగేంద్ర శయాను పుణ్య
కధలున్ దివ్య ప్ర బందాను సం-దాన ధ్వానము –నాస్తి శాక బహుతా –నాస్త ్యష్ణ తా –
తాస్త ్యపూ –పో నాస్త్యోదన సౌష్ట వం చ కృపయా భోక్త వ్యమన్ మాటలున్ .’’

 విష్ణు చిత్తు ని అతిధి మర్యాద గూర్చి చెప్పిన పద్యం ఇది .అతిధులకు సుస్టు గా భోజనం
పెడుతున్నాడు .కాని ఏదైనా లోపం జరిగిందేమో నని లోపల బాధ అందుకే అతి వినయం
గా మర్యాదగా ‘’అయ్యా  !నేను కూరలు ఎక్కువగా చేయించలేక పో యాను .మంచి
కూరలు వండించలేక పో యాను .ఉన్నవి కూడా చల్లా రి పో యాయి .పప్పు రుచిగా
చేయించలేక పో యా .మంచి బియ్యం అన్నం వండించటం కుదర లేదు .దయ చేసి మీరు
ఏమీ అనుకోకుండా ఉన్నవాటినే సంతృప్తిగా భోజనం చేసి నన్ను క్రు తార్దు డిని చెయ్యండి
‘’అని చేతులు జోడించి చేబుతాడట .ఏ రోజైనా అర్ధ రాత్రి కూడా ఆయింట్లో విష్ణు కధలు
వినిపిస్తా యట. దివ్య ప్రబంధాసందానం జరుగుతుంది .

   ఈ పద్యాన్ని రాయలు భువన విజయం లో చదివి ఉంటాడు .అక్కడే ఉన్న మన తెనాలి


రామ లింగడు లేచి ‘’పప్పు లేదా !మంచి కూరలు లేవా!ఇంక వచ్చిన అతిధులు ఏం
తింటారు ?వాళ్ళ పిండాకూడా  ?’’అన్నాడట .రాయలతో సహా పగల బడి నవ్వకేం చేస్తా రు
ఆ వికటకవి భాష్యానికి ?
  

          సరస్వతీ పుత్ర డా . శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారి ‘’త్రిపుటి ‘’వ్యాస
సంపుటి లో నాకు నచ్చిన విషయాలను నాకు అర్ధమైన రీతిలో మీ ముందు ఉంచాను .
యెంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలనే అనిపించింది .ఆ లోతుల స్పర్శ అనితర సాధ్యం
.అందరూ ఆ పుస్త కాన్ని చదివి ఉండరుకనుక నా జిహ్వ చాపల్యాన్ని మీకూ ముడిపట
ె ్టా ను
.ఈ వ్యాసం తో ముగింపు పలుకుతున్నాను .

  ‘’పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు ‘’అయిపో యాయి .

 
 సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ

సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ 1

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్త ంగా వెలువరించిన
‘’విశ్వనాధ సాహితీ విశ్వరూపం ‘’20 16 మార్చి లో విడుదల అయింది .ఒక రిఫరెన్స్
గ్రంధంగా రూపు దిద్దు కొన్న ఈ పుస్త కం లో చాలా పేరు ప్రఖ్యాతులు పొ ందిన రచయితల
రచనలున్నాయి .నాకు అందులో సరస్వతీ పుత్రు లు శ్రీ పుట్ట పర్తి నారాయణాచార్య గారి
వ్యాసం’’మహా కవి శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ ‘’ శిరో భూషణం గా ఉందని పించింది
.అందులోని విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తో అందులో అతి ముఖ్యమైన
విషయాలను మీ ముందు ఉంచుతున్నాను .

‘’  విశ్వనాధ స్పర్శ అగ్ని కణం.-తీవ్ర బాధ –దారుణ తపస్సు .అతడొ క విచిత్ర మానవుడు
.విశిష్ట వ్యక్తీ .ఆ హృదయానికి విషాదమే పరి వేషం .సుఖం లో ఒదిగిన దుఖం .జ్ఞా నం లో
ఉన్న అజ్ఞా నం ,సంయోగం లో భావ వియోగం వీటినే చూస్తా డు .తెలుగు నేలపై విశ్వనాధ
వంటి పండితుడు ఉండవచ్చు కాని అటువంటి సంస్కారి అరుదు .అతని జీవితం అగ్ని
కుండం .కుంగి కుంగి దుఖం పట్ట లేనప్పుడు వహ్ని పర్వతం లావాను వెదజల్లినట్లు ఒక్క
సారి తన రచనలను బయటికి వెదజల్లు తాడు .జీవచ్చవమై పో తున్న సమాజాన్ని చూసి
కుంగి కన్నీరు మున్నీరుగా బావురు మన్నాడు .దీనికి తోడూ దరిదం్ర .దానితో వైదుష్యం
.స్వాతంత్ర్యం మతి ప్రభ అన్నీ కిం భాగ్యమైపో యాయి .విశ్వనాధ కు వ్యాస భగవానునితో
ప్రా రంభమై ,భవభూతిలో పండిన మార్గ మే పట్టింది .ఇదే ఆయన మూల తత్త ్వం .తాను
మాయ నేర్వ లేడు.నేర్చిన వారిని చూసి ఓర్వ లేదు .తనకు సరిపో ని ప్రపంచాన్ని విడువ
లేడు,సరి పో నీ వాడిని సహనం తోసహింప లేడు.ఆయన కవిత్వం లో ఆంధ్ర రక్త ం
మాటేమో కాని వైదిక రక్త ం ప్రవహించింది .లేమిడి పెద్ద ఆస్తిగా దక్కింది .దరిదం్ర
ఆభిజాత్యంగా సంక్రమించింది .ఆయనకు వైదిక కవి నన్నయ ఇంటి దేవుడు .ఆంధ్ర దేశం
లో సంస్కృతాన్ని వైదికులు ,తెలుగును నియోగులు పో షించారు .నన్నయ కంటే తెలుగు
తీపిదనం తిక్కనలో వేయి రెట్లు ఎక్కువ .నన్నయ కవితలో పో కడలు తప్ప విశ్వనాధ లో
తిక్కన తెలుగు దానం లేదు .కోకిలమ్మ పెళ్లి లో తెలుగు కోకిల నుసృష్టించాడు .కాని
తానుమాత్రం సంస్కృత చిలకే అయ్యాడు .అతని వైదుష్యం అంతు లేనిది .సంస్కృత
వాజ్మయాన్ని సమగ్రంగా పరిశోధించాడు .వ్యాకరణాన్ని వల్లె వేశాడు .ప్రస్థా న త్రయ పాఠం
చదివాడు .భాసుని నుండి నీల కంఠ దీక్షితులు వరకు ఉన్న అనేక కవుల చాయలు
అతని రచనలలో ఉన్నాయి .ఆంధ్రా న్ని ఔపో సనే పట్టా డు .నన్నయ ను ఉపాసి౦చాడు
.తిక్కనను సేమమడిగి ,శ్రీనాదునితో చేయి కలిపాడు .పో తనకు మొక్కి ,రాయల
వాజ్మయాన్ని చదివి ,తెనాలి రామునితో వియ్యమందాడు .

            ఆంగ్ల భాషలో ప్రా చ్య హృదయం లోని శాంతి-రుషిత్వం విశ్వనాధ కు


కనిపించలేదు .ఆయన పరీక్ష మహా నిశితమైనది .వస్తు వునుకాని ద్రు శ్యాన్నికాని
నిశితంగాపరీక్ష గా  చూస్తా డు .ఆ పరీక్ష లో సౌందర్య సీమను దాటుతాడు .సౌందర్యం
గౌణం అయి కర్కశత్వం ఏర్పడుతుంది .ఏదైనా చెబితే పాఠకుడు మరువనట్లు మరచి
పో లేనట్లు చెప్పాలని ఆకాంక్ష .అమిత వేధ అనుభవిస్తా డు .లెక్కలేనన్ని కొత్త పదాలు
సృష్టిస్తా డు .భాషను సుడులు తిప్పుతాడు .కొత్త ఉక్తు ల్ని కల్పిస్తా డు .ఇదే వేదన భవభూతి
పొ ందాడు .భవ భూతికి సీత లాగా విశ్వనాధకు దేవదాసి ,గిరి కన్నేలలలో భగవంతుడు
ఆడాడు .వీరిద్దరికీ స్త్రీ జగన్మాత .

  ప్రయోగాలలో విశ్వనాధ సర్వ స్వతంత్రు డు .సంస్కృత వైకల్పికాలన్నీ రచనలో


గుప్పించాడు .ఆయన ఆచ్చిక ప్రయోగాలకు వ్యాకరణం ఇంకా సాధించాలి .గ్రా మ్య
పదాలేన్నిటికో గ్రా ౦ధికత కల్పించాడు .ఆవేశం లో ఆయనకు శరీరమే తెలియదు
.సంస్క్రుతాభిమానం తో జాను తెలుగు సొ గసుల్ని  అభిమాని౦చ లేదేమో .రసలబ్దు లగు
రచయితలకు అనవసరం కూడా .నాకు మాత్రం పాత్రో చిత భాషా వాది అని పిస్తా డు
.ఆయన భాష గీర్వాణ సార్వ భౌమత్వాన్ని అంగీకరించింది .ఆయన అనుభవం ‘’రావి
ఆకుల చుట్ట లు కాల్చుకొనే పాలేరు బుడ్డ వాళ్ళు మొదలు కొని ,జమీందారుల వరకు
విరిసి కొన్నది’’ .ప్రౌ ఢత్వం ఆయన స్వభావం అయి పో యింది .చిన్న భావాన్ని కూడా
గొప్ప భాషలో చెబుతాడు .భాషా సంధిలో భావ బంధాన్ని ఇరికించి నపుడు భావం మనకు
అందుబాటులోకి రాదు ‘’.

  
 సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -2

‘’సత్యనారాయణ గారిలో రసాను భూతి కి బాధ కలిగించే ప్రయోగాలు లేవు .అతని భాష
‘’లేత బుర్రలకు ‘’పనికి వచ్చేది కాదు .జటిలమైనది .వసంతకాలమున తిన్నగా కదలి
వచ్చు పువ్వులవాన వంటిది కాదు .కీకారణ్యం లో యధేచ్చగా తిరిగే మదగజాల గుంపు
.ఈ రెంటిలోనూ సౌందర్యం ఉంది.విశ్వనాధ శైలిలో సంగీతం లేదనటం కంటే ,అది తార
శ్రు తిలో పలికింది అనటం యదార్ధం .ఈ మహా కవికి ధ్వని దృష్టి చాలా తక్కువ .దాన్ని
చిత్రించాలంటే నెమ్మది, నిలకడ కావాలి .ఆవేశ పరుడై పరిగెత్తే ఆయనకు నిలకడ ఎక్కడ
ఉంటుంది ?ఈ తెగ వారంతా రసవాదులే .అతని కావ్యాలలో రెండు ,మూడు చోట్ల నాకు
ధ్వని కనిపించింది .’’అయ్యా !భక్తు ల పైని నీ కరుణ ,దివ్యా౦భ స్త రంగాలలో –ముయ్యేరై
ప్రవహి౦చు గాని యెడ ‘’ఇక్కడ  అత్యంత సూక్ష్మంగా త్రిమూర్త్యాత్మక స్వరూప ధ్వని
కనిపిస్తు ంది .’’పతి వంక చూచుచూ –పడతి కిన్నెర సాని  -పో యేటి వేళలో భూమి
తనంతగా –తోరమై విరియుచూ త్రో వ చేసిందీ ‘’ గీతం లో సీతా నిర్యాణ రూప మైన
రామాయణ వృత్తా ంతం వ్యంగ్యం గా ధ్వని0 చింది .’’పరు గెత్తెడు నీ వేణి –బంధము బూనితి
చేతను ‘’లో శాస్త్రీయ ధ్వని ఉన్నా ,శ్లేష అనిపిస్తు ంది .విశ్వనాధ ముఖ్యంగా వాచ్య కవి
.భావ తీక్ష్ణత పై ఉన్న దాహం శిల్పం మీద లేదు .
 ‘’  ఆయనకు నియతమైన శైలి ఉందా అని అనుమానం వస్తు ంది .ఆయన ఉపాస్య దైవం
నన్నయకే లేదు .ఇతనికి ఎక్కడి నుంచి వస్తు ంది ?దీనికి రసావేశమే కారణం .మహా
స్వతంత్రు డు .ఏ పో కడలనైనా పో తాడు .భాషా రంగం లో అతడు సవ్య సాచి .భావాలలో
భగీరధుడు .గద్య ,పద్యాలలో ఆయన శైలి విశ్వ రూపం దాలుస్తు ంది .నిలిచి స్వతంత్రంగా
చెబితే మాత్రం నన్నయ భట్టా రకుడే ప్రత్యక్ష మౌతాడు .లయ ,తూకం ఉన్న కవిత్వం
రాస్తా డు .శ్రీనాధుని సమాసాలలో లాగా ఆర్భాటం ఉండదు .సంస్కృత సమాసాలలో మంద
గతి కనిపిస్తు ంది .ఆయన సమాసాలు ఒక్కో సారి పద్యం లో నాలుగు పాదాల వరకు
విస్త రిస్తా యి  .రెండు పాదాలైనా ఆక్రమించని సమాసం ఉండదు .అతడు వాడే
అలంకారాలన్నీ కొత్త వే .నూత్నత లేకుండా అసలు రాయనే రాయడు .తీక్షణం గా
ఆలోచించే మెదడు ,భావించే హృదయం ,తోచింది చెప్పగలిగే వైదుష్యం ఆతని సొ త్తు
.చాలని దానికి  సృస్టించుకొనే సాహసమున్నవాడు .విశ్వేశ్వరుని ‘’గళ రుద్రా క్షీ
భవద్బాడబా ‘’అని సంబో ధించే సాహసం ఉన్నవాడు .’’కనులకు కైవసం ‘’అనే కొత్త భావం
చూపిస్తా డు .ప్రౌ ఢో క్తి అతని సొ మ్ము..కేదారాలను విజయ లక్ష్మీ కేశ బంధం అంటాడు
పరమ రామణీయకంగా.ఆయనకు చంద్రు డు ‘’వడ గట్టిన ఎండుగంధపు బెరడు ‘’గా
కన్పించాడు .సముద్రు డు ‘’చీకటిలో మరణ వేద తో మూల్గు తున్న దున్న ‘’గా
కనిపించాడు ‘’దేవ దాసి పలు వరుసలు సుదర్శనాయుధపు అంచులు ‘’గా గోచరించాయి .

‘’  పారే కిన్నెర సాని-‘’పడువు గట్టిన లేళ్ళకడుపులా తోచింది –కదలు తెల్లని పూల నది
వోలె కదలింది –వడలు తెల్లని త్రా చు పడగలా విరిసింది ‘’ఇవన్నీ తెలుగులో కొత్త
పదబందాలే .  స్వతంత్రమతనికి ఒక క్రీడ..మనకు కొత్త గా అలవాటు పడని భావ
నూత్నత,ఆ భావాలను లగింప చేయటానికి కోడె త్రా చు లాగా చుట్ట లు చుట్ట లు గా
చుట్టు కొన్న భాష .ఈ రెండూ మనల్ని దూరానికి నెట్టేసి,  మనల్ని నిట్టూ ర్పులతో వెనక్కి
పంపిస్తా డు .మహా రసావేశి కనుక  పదాలు ,భావాలు అవశాలై దొ ర్లు తాయి .వెనకా
ముందూ చూసే నిలకడ ఉండదు .నరాలకు అంటిన వైదుష్యం ,జన్మానకు అంటిన ప్రతిభ
,బ్రతుక్కి అంటిన స్వాతంత్రం ఉన్న  ఈ కవికి  తలచుటకు ముందే తమంత తామే పై బడి
దూకుతాయి .’’నాకు మల్లె నీవు నది వోలె పారరా –జలముగా ఇద్ద రము కలసి
పో దామురా –కెరటాలు కెరటాలు కౌగిలిత్తా మురా’’అని వాపో యినప్పుడు ఆ ముగ్ధతకు
మనమే కాదు రస స్వరూపమే పులకరిస్తు ంది .’’తన్మయీ భవనం ‘’విశ్వనాధకు వెన్నతో
పెట్టిన విద్య .గాఢం గా భావించి ,తీవ్రంగా మననం చేసి ,పూర్తిగా తనను  తానే మరిచి
పో తాడు .’’నీ నిస్టా గతి నీవు గాక మరి లేనే లేను విశ్వేశ్వరా ‘’అంటాడు ఇది తన్మయీ
భావానికి పరాకాష్ట ..ఏ వస్తు వును భావించినా ‘’శిల వోలె కదల లేక హృదయ
స్నిగ్నార్ద్రసద్భావనాఖిల చైతన్యుడై పో తాడు ‘’.

  ‘’తెలుగుదనం అంటే మహా గర్వం .ఎన్ని జన్మలైనా తెలుగు నేల మీదే పుట్టా లని
కోరుకొంటాడు .పూర్వ ఆంద్ర రాజుల వైభవం చూసి అతని రక్త ం ఉడు కెత్తు తుంది .అక్కడి
తెలుగు మట్టి గడ్డ లలో ‘’నవ మృగీ మద వాసనలు ‘’ఆఘ్రా ణిస్తా డు .ఇంత అభిమానం
ఉన్నా అతనికి ‘’తెలుగుతనం అంటలేదు ‘’.చిక్కని జాతీయాలు ,పూల గుత్తు ల్లా ంటి 
ఆచ్చికాలు, విశ్వ నాద శైలిలో కనిపించవు .అతని శైలి సంస్కృత సమాస బరువుకు
భుగ్నమైంది .అలాంటి శైలే ఆయనకు కావాలి .లేకపో తే గంభీర భావాలు సుకుమారమైన
భాష లో ఇమడక హిందీ రచయిత  ‘’ద్విజేంద్రు ’’ని సాంఘిక నాటకాల కు పట్టిన గతే పట్టేది
.ఇతనిలో హాస్యమూ తక్కువే .బ్రతుకు లో లేని హాస్యం రచనలో ఎక్కడినుంచి వస్తు ంది ?
నిష్టు ర ప్రపంచాన్ని ఆశ్రయించి బతకాల్సి వచ్చిందే అని తోచక నవ్వే’’వెకిలి  నవ్వు
‘’ఆయనది .భవ భూతి నవ్వూ ‘’సేం’’ ఇలాంటిదే..అంటే ఏడవ లేని నవ్వు అన్నమాట .

 ఎంత  ఖచ్చితం గా బంగారాన్నితూచి విలువ కడతారో అంతఖచ్చితంగా విశ్వనాధ


సాహిత్యాన్ని తూకం వేసి నిగ్గు తేలుస్తు న్నారు సరస్వతీ పుత్రు లు శ్రీ పుట్ట పర్తి నారాయణా
చార్య .అందుకే నాకీ వ్యాసం బాగా నచ్చింది అన్నాను .మిగిలిన విశేషాలు మరో సారి .,

 
డా.పుట్ట పర్తి నాగపద్మిని

భావనా వైదుష్య పు౦జమే ‘’వ్యాస రించోళి’’-1

సరస్వతీ పుత్రు లు ‘’అయ్య’’శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యులవారి  సరస్వతీ ప్రసాద౦

కుమార్తె డా.పుట్ట పర్తి నాగపద్మిని .ఇప్పటికే చాలా రచనలతో ,సాహితీ ప్రసంగాలతో బహు

కీర్తి పొ ందింది .1972-73 లో అయ్య పుట్ట పర్తివారి వద్ద గాదా సప్త శతి పాఠం

చెప్పించుకోన్నప్పుడు అందులోని ‘’కీర రించోళి అంటే చిలకల గుంపు దగ్గ ర ఆమె మనసు

హత్తు కు పో యింది .రించోళి అంటే సమూహం గుంపు అని అర్ధం ..ఆకాశం నుంచి

దిగుతున్న చిలకల గుంపు గగన లక్ష్మి మెడ నుంచి కి౦దికిజారుతున్న పచ్చలపతకం లా

కనిపించిందట ప్రా కృత కవికి .  అప్పటి నుంచీ ‘’రించోళి’’పదం ఆమెను ‘’హాంట్ ‘’చేస్తూ నే

ఉంది .దాన్ని ఎలాగైనా తనరచనలలో వాడుకోవాలని తపిస్తు న్నది .అమెరికాలో ఉండగా

తమకుమార్తె శ్రీమతి వంశీ ప్రియ  ,అల్లు డు శ్రీ కార్తీక్ ధర్మరాజు దంపతుల

కుమారుడు,తమ ప్రధమ దౌహిత్రు డు  ,చిరంజీవి  అక్షయ్ జన్మించి ఆటపాటలతో

మురిపించినప్పుడు రూపు దిద్దు కొన్న అక్షర సంపుటికి ‘’వ్యాస రించోళి’’గా నామకరణం

చేసి ఎన్నాళ్ళను౦చో కంటున్నకలకు సార్ధకత చేకూర్చింది. పద్మిని గారి’’ సాహితీ రించోళి’’

లో నన్నూ ఒకనిగా గుర్తించి ,ఆమె విజయవాడ రచయిత్రు ల సభ మొదటి రోజు నాకు

సరస్వతీ ప్రసాదంగా అందజేశారు .ఇవాళే సంక్రా ంతి రోజు సాయంత్రం తీరిక  చేసుకొని

చదవటం ప్రా రంభించి కొంత చదివి,  ఇక ఆపుకోలేక అందులో కొంతైనా అర్జెంట్ గా’’ నా

సరసభారతి ‘’సాహితీ రించోళి ‘’ కి అందించాలని తపనతో మొదలు పెడుతున్నాను. ఈ


సాహితీ వ్యాస సమూహం లో అధికభాగం  గాదా సప్త శతి  కి చెందిన వ్యాసాలే ఉన్నందున

ఆమె పెట్టిన పేరు చాలా సమర్ధనీయంగా ఉందని పి౦చింది .మధుర పదార్ధా లను ,మధుర

భావాలనూ కలసి పంచుకోవాలి అన్నది ఆర్యోక్తి .’’కలాసీమా కావ్యం ‘’.కవులు  హృదయ

నేత్రా లతో దర్శించి అనుభవించిన అనుభూతులకు ,సత్యాలకు కవితా రూపమిచ్చి

సంతోషిస్తా రు .సమాజం అంటే ఒకరి అవసరాలకు ఒకరు ఆదుకుంటూ ,ముందుకు

అడుగు వేసే ఒక సామాజిక వ్యవస్థ అనీ ,అది భౌతిక అవసరాలకే కాక మానసిక

ఆనందాలకూ సమభావ సౌరభ  వేదికగా ఉండాలి అని పద్మిని చెప్పారు .ఇలాంటి వేదికలు

ఆమెకు ఇండియాలో విశేషంగానే లభించాయి. అమెరికాలో కూడా  డల్లా స్ లోని శ్రీ

జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం,న్యు జెర్సీ లోని డా వైదేహీ  శశిధర్ లు అందించారు .పద్మిని

గారి శ్రీవారు శ్రీ నల్లా న్ చక్రవర్తు ల హర్ష   వర్ధన్ గారి తోడ్పాటు తోనే తాను ఇంతగా

ఎదిగానని కృతజ్ఞ తలు చెప్పుకొన్నారు .ఈ వ్యాస రించోళి ని దౌహిత్రు లు ఛి అక్షయ్,విరజ్

లకు అమ్మమ్మ కానుకగా అందిస్తూ తన అమ్మ ,అయ్యలు శ్రీమతి కనకమ్మ ,శ్రీ

నారాయణా చార్యులవార్ల ను సంస్మరించారు . ఈ వ్యాస సమూహం లో ముందే చెప్పినట్లు

అధికభాగం గాదా సప్త శతికి చెందినవే .అందులోని మానవ ప్రకృతి ,అలంకార ప్రియత్వం

,రుతు వర్ణనలో నవ్యత ,చందమామ అందాలు ,గ్రా మ జీవితం ,ప్రకృతి,హేమంత సీమంతినీ

విలాసం ,ఉన్నాయి .ఇవికాక ‘’అయ్య చూపిన హంపి ,’’గుణిని గుణజ్ణో   రమతే ‘’

సూర్యాయ విశ్వ చక్షుషే,సుప్రసన్న దీప వృక్షం ,ఏవితల్లీ నిరుడు విరిసన


ి స్మృతి

లతా౦తాలు కూడా ఉన్నాయి. అనుబంధంగా ఆమె రాసిన ‘’అంతర్జా లం లో మాటల

తేటలు ‘’చేర్చారు .

   రించోళిపదం నన్నూ బాగా ఆకర్షించింది .ఇదేకాక చేకూరి రామారావు గారు వాడిన

‘’స్మృతి కిణాంకం ‘’లోని కిణాంక శబ్ద మూ చాలా ఇంపుగా ఉంది .మూడో సారి 2008 లో

మేమిద్ద రం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి తో ఫో న్


సంభాషణలలో చేకూరి రామారావు గారి ప్రస్తా వన చాలా సార్లు వచ్చింది .చేరా తన రూమ్

లోనే ఉండేవారని తామిద్ద రికీ మంచి మైత్రీ బంధం ఉండేదని అమెరికావస్తే తమ ఇంటికి

రాకుండా చేరా దంపతులు ఉండరని  చెప్పారు .మేము ఆ అక్టో బర్ చివర్లో ఇండియా వస్తూ

ఉంటే మైనేనిగారు చే రా గారి అడ్రస్ ,ఫో న్ నంబర్ నాకు ఇచ్చి ,నేను ఆయనను

కలవటానికి వస్తు న్నట్లు ము౦దే చేరా గారికి ఫో న్ చేసి చెప్పారు   .2008 నవంబర్ 1 వ

తేదీ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నాడు నేనూ మా అబ్బాయి రమణ  చేరా గారింటికి 

వెళ్లి కలిశాము. ఆ రోజే కేంద్ర ప్రభుత్వం తెలుగును ప్రా చీనభాషగా గుర్తించిన

చిరస్మరణీయమైన రోజు . చేరా దంపతులు యెంతో ఆప్యాయంగా ఆహ్వానించి కాఫీ టిఫన్


ి

ఇచ్చి తమ అమూల్య గ్రంధాలను సంతకం పెట్టి నాకు అందజేశారు చేరా  ..అందులో 

‘’స్మృతి కిణా౦కం ‘’కూడా ఉంది .అప్పటినుంచీ ఆపదం నన్నూ ‘’హాంట్’’ చేస్తూ నే ఉంది.

 ‘’ గాదా సప్త శతి అమూల్య మౌక్తిక రాశి .ముక్త కాలు –వేటికవే సంపూర్ణా ర్ధం కలిగి

,చదువరులను ఆహ్లా ద పరచే రసగుళికలు .దీనినే అనిబద్ధ కావ్యముక్త కం అంటాడు

భామహుడు .’’చమత్కార సృష్టిలో సామర్ధ ్యమున్న శ్లో కమే ముక్త కం అన్నది

అగ్నిపురాణం’’.పూర్వాపర నిరపేక్ష ణాపియేన ,రస చర్వణా క్రియతే తదేవ ముక్త కం ‘’అని

లోచనకారుడు అన్నాడు. వ్యంజనం తోపాటు రస  సృష్టిలోనూ సామర్ధ ్యమున్న

ముక్త కాన్ని ‘’సరస ముక్త కమని ‘’,కల్పనా, నీతీ గంభీరంగా ఉంటె ‘’సూక్తి ‘’అనీ అంటారు

.చమత్కారం లేకపో తె ‘’వస్తు కథన ముక్త కంఅంటారు .మనిషిలోని మానసిక శక్తి 1-పూర్ణ

నియంత్రణాత్మక బౌద్ధిక దృష్టి 2-పూర్ణ భావాత్మక చేతన 3-నైతికత 4-కవిత్వ శక్తి

ఉంటాయని వీటిలో కవిత్వ శక్తి శ్రేష్టమైనది ‘’అని గాధలలోని వైశిష్ట్యాన్ని నాగపద్మిని

విశ్లేషించారు .

   ఈ రించోళి లో నాకు తెలియని విషయాలు చాలా తెలిశాయి .వీటిని మీకు వరుసగా

అందించే ప్రయత్నం చేస్తు న్నాను .


‘’వ్యాస రించోళి’’-2

ప్రా కృత సాహిత్యం లో ‘’మానవ ప్రకృతి’’ఎలా మొగ్గ తొడిగి ,పుష్పించి ఫలించిందో రించోళి

మొదటి వ్యాసం లో వివరించారు శ్రీమతి నాగపద్మిని . జయవల్ల భ సంకలించిన ‘’వజ్జా

లగ్గ ’’లో 795 గాధలున్నాయి. వజ్జ అంటే అధికారం లేక ప్రస్తా వన .ఒకే  విషయానికి 

చెందిన గాధలను ఓకే శీర్షిక౦దకు చేరిస్తే అదొ క వజ్జ అవుతుంది .ఒక్కో వజ్జ లో ఒక్కో

విషయం ఉంటుంది .కావ్యం ,సజ్జ నులు, స్నేహం, దేవుళ్ళు మొదలైన శీర్షికలతో

వజ్జ లున్నాయి అని విశ్లేషించారు పద్మిని ..’’స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం

‘’అనే సినీకవితా పంక్తి మనకు తెలిసిందే .స్నేహాన్ని గురించి ఒక  ప్రా కృతకవి ‘’స్నేహం

పాలూ నీళ్ళు లాగా కలిసి పో వాలి. పాలను వేడి చేస్తే ముందుగా ఆవిరయ్యేది నీళ్ళే

.ఆపదలో తాను  ముందు ఎదుర్కొని, మిత్రు డిని రక్షించినవాడే నిజమైన స్నేహితుడు

‘’అంటాడు .అలాగే పది మందికీ ఉపయోగపడని ధనవంతుడి వలన సమాజానికి ఏమి

లాభం ?వాడిని తాటి చెట్టు తో పో ల్చి చెప్పాడు కవి అందంగా నీతి బో ధకంగా –‘’ఛాయా

రహి నిరాసమస్స దూర వరదావి య ఫలస్స-దొ సెహి సమజా కా వి తుంఇ యా తుజ్జ రే

తాల ?’’

తాటి చెట్టూ !నీడ ఇవ్వలేవు ,నీ ఫలాలూ అందన౦త ఎత్తు లో ఉండటం వలన ఎవరికీ

ప్రయోజనం లేదు నువ్వు యెంత ఎత్తు గా ఉన్నా మాకేమిటి నీ వల్ల లాభం ?.12 వ శతాబ్ది

హేమచంద్రకవి పవిత్రత గురించి చెప్పిన ‘’గంగా యమునా సరస్వతీ నదులలో స్నానం

చేసన
ి ంత మాత్రా న శుద్ధి జరుగు తుందా ?అలా అయితే వాటిలో రోజూ ఈదులాడే

గొడ్ల కుకూడా శుద్ధి లభిస్తు ందా ?తెలిసీ తెలియకస్నానం చేస్తే ఫలితం రాదు అని

తమాషాగా చెప్పాడు .కోపం ,అభిమానం మాయ లోభం మనిషి లోంచి దూరమైతే తప్ప

అంతశుద్ధి సాధ్యం కాదని కమ్మగా చెప్పాడు హేమ చంద్రు డు .హాలుడు సేకరించిన గాదా

సప్త శతి శృంగార౦ రంగరించినది మాత్రమే కాదు అది సామాజిక దర్పణం అని కూడా

గ్రహించాలన్నారు పద్మిని .సో మరి , సొ ంబేరు ను ఎప్పుడో హెచ్చరించాడు ఒక  ప్రా కృతకవి

–‘’ఆరంభతస్స ధు అం లచ్చీమరణం వి హో యి పురిసస్స-త౦ మరణ మణా రంభే వి


హో యి లచ్చీ వుణ ణ హో యి ‘’-ఏదైనా పని మొదలు పెట్టేవారికి లక్ష్మీ ,చావు రెండూ

వరిస్తా యి .అసలు పనే చేయని వారికి చావు మాత్రం తప్పదు .

లక్ష్మణ పాత్రనుఉపయోగించి  ఒక వదిన తనమరిది దురాలోచన ను యెంత సున్నితంగా

మరల్చే ప్రయత్నం చేసిందో తెలియ జెప్పే ప్రా కృత గాధ చూడ౦డి –‘’దిఅరస్సఅసుద్ధ

మనస్సకులవహూ ణి అఅ కుడ్డ లిహి ఆ ఇం-ది అహం కహేయి రామాణు లగ్గ సో మిత్తి చరి

ఆ ఇం’’.ఒక పల్లె టూరులో ఒక వదినపై మరిది దురూహను పెంచుకొన్నాడు .అది బయట

పడితే కుటుంబ గౌరవం బజారున పడుతుంది .కానీ వాడిని దారిలో పెట్టా లి లాఘవంగా

ఎలా ?అన్యాపదేశంగా మరిదికి రామ లక్ష్మనులున్న చిత్రా న్ని పదేపదే చూపిస్తూ

లక్ష్మణుడు లాగా అన్న పెద్దరికాన్ని నిలబెట్టు .వదిన నైన నన్ను చెడు దృష్టి తో చూడకు

‘’అని హితవు బో ధించి అపాయం నుంచి తననూ ,కుటుంబ గౌరవాన్ని చాలా తెలివి

తేటలతో కాపాడింది ఆ వదిన .

మంచి సంప్రదాయాలను తండ్రి తన వారసుల చేతకూడా కొన సాగించటం సంప్రదాయం

.కానీ ఇలాంటి వారు అరుదుగానే ఉంటారు లోకం లో .దీన్ని అందంగా చెప్పాడు కవి –

స్నేహం వలన ఏర్పడే అనురాగం ఏ మాత్రం తరగకుండా ,అప్పులాగా తన తరవాత

తరాలకూ సంక్రమింప జేసే సత్పురుషులు లోకం లో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తా రు

అంటాడు .సప్త శతి సంతరించిన హాలుడు రాజనీతిజ్ఞు డైన చక్రవర్తి కనుక రహస్యం విలువ

ఎలాంటిదో గొప్పగా తెలియ జెప్పే గాధ ను ఎన్నుకొన్నాడు –సజ్జ నులు తమకెవరైనా

రహస్యం చెబితే ,దాన్ని ఆ ఆ తర్వాత వాళ్ళతో పో ట్లా ట వచ్చినా కూడా బయట పెట్టరు

.అది వారి హృదయం లోనే ఇంకిపో యి వారితోపాటే చితికి ఆహుతైపో తుంది .బ్రతికి

ఉండగా ఎన్నడూ అది బయట పడదు .ఆచరణలో అసాధ్యం అనిపించినా చాలా గొప్ప నీతి

వాక్యం కదా ఇది .’’ఇల్లు చూడు ఇల్లా లిని చూడు ‘’అన్నారు మనవాళ్ళు .ఇల్లా లు అంటే

స్నేహపూరిత హృదయం  తో ,మంచి ఆలోచనలతో రూప గుణ సంపన్నత తో ,భర్త సుఖ 

దుఖాలలో భాగస్వామిని అయి శాంతిగా జీవితం సాగించేది .అలాంటి అర్ధా ంగి దూరమైతే
భర్త పడే మనో వేదన వ్యక్త ం చేసే గాధ-‘’సుఖ దుఖాలను సమానంగా పంచుకొని 

జీవించిన దంపతులలో ఎవరు ముందు చనిపో యినా  వాళ్ళే బ్రతికి ఉన్నవారితో సమానం

.మిగిలిన వాళ్ళు బతికి ఉన్నా జీవన్మృతులే అంటాడు కవి .భార్యపై అత్యంత మమకారం

ప్రేమల ఉన్న ఒక రైతు భార్య మరణిస్తే ,తట్టు కోలేక ఆమె లేని గృహం శూన్యంగా 

అనిపించి ,ఇంటికి  వెళ్ళాలి అనిపించక పనులేమీ లేకపో యినా పొ లం లోనే కాలం

గడుపుతున్నాడట .భార్య జ్ఞా పకాలను అతడు మనసు నుంచి తుడిచి వేయలేకపో వటం

వారి మధ్య ఉన్న అనురాగానికి పరాకాష్ట .అందరికీ ఆదర్శం ,ప్రేరణ కూడా –

దీర్ఘా యుర్దా యానికి కూడా సూక్తు లు ఇందులో చోటు చేసుకొన్నాయి అందులో ఒకటి

–‘’సిల దమ ఖంతి జుత్తా దయావరా మంజు భాషిణోపురిసా –పాణవహావు ణి యత్తా

దీహావూ హో ౦తి సంసారే ‘’-అంటే శీలం ,దయ, క్షమా, ఇంద్రియ నిగ్రహం ,మంచి సంభాషణ

లతోపాటు అహింస ఉన్నవాడే దీర్ఘా యుస్సు పొ ందగలాడు .2016 ఆంద్ర ప్రభలో

ప్రచురితమైన వ్యాసం ఇది .

మానవ ప్రకృతిని ప్రా కృత భాషలో అక్షరబద్ధ ం చేసి ,నిక్షిప్త ం చేసి సర్వకాల సర్వావస్థ లకూ

మార్గ దర్శనం చేసే గాధా లహరి కి తనదైన బాణీలో మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేసిన

డా నాగపద్మిని  అభిన౦దనీయురాలు .

’వ్యాస రించోళి’’-3

అయ్య చూసి (పి)న హంపి-3

మాధవుని తల్లి, భార్య మరణించారు .భవబంధాలు తెగిపో గా ఇక శ్రీ భువనేశ్వరీ సేవలోనే

జీవిస్తు న్నారు .దేశాన్ని రక్షించే మార్గ ం నిర్దేశించమని మనసార ప్రా ర్ధిస్తు న్నారు .పంపా౦బిక

పరమేశ్వరుని పతిగా పొ ందేందుకు తపస్సు చేసిన చోటే ,అంజనాదేవి ఆంజనేయుని

వాయుపుత్రు నిగా పొ ందిన చోటు , శ్రీరాముడు  వాలి సంహారం చేసి సుగ్రీవ పట్టా భి షేకం

చేసన
ి చోటు ,కుక్కలు కుందేలును తరిమికొట్టిన పౌరుష గడ్డ అయిన పంపా తీరం లోనే 12

ఏళ్ళు ఘోర తపస్సు  చేశారు ఆహార పానీయాలు లేకుండా .  .అమ్మ కరుణించి ప్రత్యక్షమై
‘’ఇక నుంచి నువ్వు ‘’విద్యారణ్యుడు’’ అని పిలువబడుతావు .త్వరలోనే నీ మనస్సులోని

సంకల్పం నెరవేరుతుంది ‘’అని  అభయమిచ్చి  ఆశీర్వదించింది జగన్మాత .’’త్వరలో అంటే

?’’అని అడిగాడు అమ్మను .‘’వచ్చే జన్మ లోనే .కారణం నువ్వు  సన్యాసికావాలి  ‘’అని

వెంటనే అమ్మ సమాధానం .అంతే వెంటనే ‘’ఇదుగో ఇప్పుడే’’ అంటూ సన్యాసం

స్వీకరించగా అమ్మ పెదవులపై దరహాసం ద్విగుణీకృతమై ‘’కొన్ని రోజుల్లో నే నీ కోరిక

నెరవేరుతుంది ‘’అని చెప్పి తృప్తి కలిగించింది .

  విద్యారణ్యులు  విరూపాక్ష సన్నిధానం లోనే ధార్మిక ప్రవచనాలు చేస్తూ , సమర్ధు లైన

భావి నాయకత్వం కోసం ఎదురు చూస్తు న్నారు .ఆనె గొందే యుద్ధ ం లో రాజు

జ౦బుకేశ్వరుని మహమ్మద్ బీన్ తుగ్ల క్ చంపేసి మల్లిక్ నబీ ని ప్రతినిధిని చేసి ఢిల్లీ

వెళ్ళిపో యాడు .అదే అదనుగా భావించి కొంతమంది యువకులతో తిరుగుబాటు

చేయించారు విద్యారణ్యులు   .వాడు భయం తో ఢిల్లీ కి  పారిపో యి తుగ్ల క్ కు చెప్పగా

తనవద్ద ఖైదీలుగా ఉన్న హరి హర ,బుక్క రాయలను తిరుగుబాటు అణచి వేయమని

పంపాడు .తమకూ మంచి రోజులు వచ్చాయని గ్రహించి సో దరులు విద్యారణ్యులను శరణు

వేడారు .వీరిలో రాజ ఠీవి గమనించారు .వీళ్ళను అంతకుముందు తురకలు కుమ్మట

దుర్గా న్ని నాశనం చేసి ధిల్హీకి బందీలుగా పట్టు కెళ్ళి  మతం మార్పించారు .దేశికుల ‘’అభీతి

స్త వం ‘’ప్రభావం ఇక్కడా కనిపించిందని సంతోషించారు .వారిద్దరినీ హిందూమతం లోకి

మార్చి ,తన పాండిత్య ప్రకర్ష హిందూ ధర్మ దేశ రక్షణ ,రాజతంత్రం మేళవించి సో దరులను

ఆనె గొందే కోట జయించి మల్లిక్ నల్లీ ని బందీగా పట్టు కోనేట్లు వ్యూహం పన్ని తొలి

విజయం సాధించారు .

  ప౦పా క్షేత్రం లో అనువైన ప్రదేశం లో 1336 లో వైశాఖ శుద్ధ సప్త మినాడు వియనగర

సామ్రా జ్య స్థా పనకు శంకు స్థా పన చేశారు .అన్నీ బాగానే ఉన్నాయి .మరి రాజ్యానికి

కాసులు లేవు .అమ్మవారిని ఆర్తిగా వేడుకున్నారు .అమ్మ కృపా వర్షం తో పాటు

ఏడున్నర ఘడియల సేపు కనకవర్షం కురిపించింది .ఈ ధనంతో సైన్యం,ఆయుధాలు


సమకూర్చుకొని ,హరిహర బుక్క సో దరులు రాజ్య విస్త రణ చేసి ముందుగ హరిహరుడు

తర్వాత బుక్క రాయలు రాజ్యపాలన చేశారు  .విద్యారణ్యులు   ప్రధానమంత్రిగా

పథనిర్దేశనం చేశారు .అధికార కాంక్ష ఇసుమంతైనా లేకుండా, సన్యాసి గానే జీవిస్తూ

తమ్ముడు సాయనుని సాయం తో ‘’సర్వ ధర్మ దర్శన సంగ్రహం ‘’రచించారు

.అక్షోభ్యులవారిని ఆహ్వానించి గౌరవమర్యాదలు చేశారు వారి శిష్యులు జయతీర్దు ల వారిని

విజయనగరానికి  ఆహ్వానించి గజా రోహణ గౌరవం కల్పించి సత్కరించి ,భారతీ తీర్ధు ల

నిర్యాణం తర్వాత శృంగేరి శారదా పీఠానికి 12 వ పీఠాదిపతిగా అభిషిక్తు లయ్యారు శ్రీ

విద్యారణ్య స్వామి .55  సంవత్సరాల  సేవలో తరించి ‘’పంచదశి ‘’,జీవన్ముక్తి వివేక

‘’అనుభూతి ప్రకాశిక ‘’,పరాశర మా౦డవీయ’’ తో పాటు శ్రీ  శంకర భగవత్పాదుల ‘’జీవిత

చరిత్ర ‘’శంకర విజయం ‘’రచించారు .ఇదే చాలా సాధికారమైన రచన గా గుర్తింపు పొ ందింది

.మొత్త ం మీద 16 ధార్మిక గ్రంథాలు రచించి ఆర్ష ధర్మానికి ,అద్వైత  మత ప్రచారానికి విశేష

కృషి చేశారు . కర్ణా టక సంగీతం లోనూ నిష్ణా తులుకనుక 16 రాగాలకు రూప కల్పన చేసి

తాను రాసిన ‘’సంగీత సార ‘’లో వివరణ కూడా ఇచ్చారు .విశాల హిందూ సామ్రా జ్య

స్థా పనకోసం చెల్లా చెదురుగా ఉన్న పాండ్య ,చోళ కేరళులను మేధా శక్తితో సైన్యబలం తో

లోబడేట్లు చేసి ,దక్షిణ దేశాన్ని అంతటినీ ఒకే త్రా టిపై నిలబెట్టిన మేధావి .వారు శృంగేరిలో

సమాధి చెందలేదని ,’’ముడుబాగల ‘’లో అని అభి ప్రా య భేదం ఉందని పుట్ట పర్తి వారు

ఉవాచ .విరూపాక్ష ఆలయం లోని భూగృహం లో విద్యారణ్యుల  వారి సమాధి ఉందని

శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత క్రిష్ణ శర్మగారి చివరి సో దరుడు ,విజయనగర చరిత్ర పరిశోధకులు

శ్రీ గోపాల కృష్ణ మాచార్యులు  పుట్ట పర్తి వారికీ చూపించారట .పరమ శివావతారం అయిన

విద్యారణ్యస్వామి పై అచంచల భక్తి విశ్వాసాలున్న హరిహర బుక్కరాయలు ఇలా స్వామి

వారిని విరూపాక్ష స్వామి దేవాలయ భూగృహం లో సమాధి చేయించి ఉంటారని

పుట్ట పర్తివారూ సమర్ది౦చారట  .’’దక్షిణభారత చరితన


్ర ే మార్చి వేసి,118 ఏళ్ళు జీవించిన

విద్యారణ్యుల   వారిని తలచుకొని కన్నీరు కార్చేవారు అయ్య’’అని కుమార్తె పద్మిని

చెప్పారు  .ప్రజాక్షేమమే ధ్యేయంగా ,నిజాయితీ ఉన్న కార్యకర్త గా, స్వార్ధ రాహిత్యం తో,దేశ
రక్షణకు దైవీ శక్తి ,తన సంకల్పం తో తపస్సంపన్నతతో , ధార్మిక ప్రవక్త గా శిఖరాయమైన

ప్రజ్ఞా పాటవాలతో వెలుగొందిన హిమాలయోన్నత మనీషి శ్రీ విద్యారణ్య స్వామి అని

అ౦జలి ఘటించారు శ్రీమతి నాగపద్మిని.

 
 

‘’వ్యాస రించోళి’’-4

అయ్య చూసి (పి)న హంపి-4(చివరిభాగం )

కృష్ణ దేవరాయల కాలం నాటికే ‘’డైనమైట్ ‘’ల వాడకం ఉండేదట .వంద రోజుల్లో పండే వరి

వంగడాలు౦డేవట .1522 లో హంపీ విజయనగరాన్ని సందర్శించిన పో ర్చుగీసు

యాత్రికుడు ‘’డో మింగో ఫేస్ ‘’విజయనగర సామ్రా జ్య వైభవాన్ని పూర్తిగా దర్శించటానికి

కనీసం సంవత్సరకాలమైనా కావాలని ,రోమ్ కన్నా చాలా విశాల సామ్రా జ్యమని ,ఏడు

ప్రా కారాలమధ్య అత్యంత విశాల కట్టు దిట్టమైన సైనిక బందో బస్తు మధ్య అత్యంత విశాల

భవనాలలో జ్వాజ్వల్యమానంగా అలరారేదని ,సామాన్యప్రజలు కూడా మంచి ఆభారణాలు

నాణ్యమైన దుస్తు లతో అలంకార ప్రియత్వంగా ఉండేవారని ,జాజి గులాబీ పూలంటే

ప్రజలకు చాలా ఇస్ట మని ,ఎక్కడ చూసినా సంతృప్తి తా౦డవి౦చేదని ,రాయలు రాజ్య

ధనాగారం నుండి తనకోసం, తన కుటుంబం కోసం ధనంవాడుకోవటం జరగలేదని

,సంవత్సరానికి కోటి బంగారు నాణాలు ప్రజలనుండి ప్రభుత్వానికి జమ అయ్యేదని ,ఆ

డబ్బు అంతా ప్రజల సాంఘిక ధార్మిక కాభి వృద్దికే వెచ్చి౦చేవారని ,కటకం నుండి గోవా

వరకు ,హిందూ మహా సముద్రం నుండి రాయచూరు వరకు విస్త రించిన విజయనగర

సామ్రా జ్యం శాంతి సౌభాగ్యాల సంక్షేమ సామ్రా జ్యమని వేనోళ్ళ పొ గిడాడు .

పో ర్చుగీసు యాత్రికుడు ‘’బార్బోసా ‘’రాయల పరమత సహనాన్ని ప్రత్యేకించి మెచ్చాడు.

ప్రతి వ్యక్తికీ తాను నమ్మిన ధర్మాన్ని అనుసరించే స్వాతంత్య్రం ఉండటం రాయల

వ్యక్తిత్వానికి ప్రతీక అన్నాడు .వీరిద్దరికంటె ముందు 1420 లో వచ్చిన ఇటలీ యాత్రికుడు


నికోలాకొంటీ ,1446 లో మధ్య ఆసియా నుంచి వచ్చిన అబ్దు ల్ రజాక్ లు రాయల

సామ్రా జ్య విభాగాన్ని తనివితీరా పొ గిడారు .రజాక్ ‘’Pupil  have never seen,and the

ear of intelligence never heard of such city ‘’అని ఘనంగా చెప్పాడు .ధార్వాడ

జిల్లా లో మాసూర్ లో రాయలు త్రవ్వించిన కాలువను’’ ఫ్లె ఫేర్’’అనే  బ్రిటిష్  ఇంజనీర్

చూసి అంతపెద్ద కాలువ త్రవ్వించటం 19 వ శతాబ్ది సెంట్రల్ యూరప్ దేశాలకు ఇప్పటికే

సాధ్యమయ్యే పనికాదని  ఆశ్చర్యం లో మునిగిపో యాడు .థామస్ మన్రో అయితే

కృష్ణ రాయల సామర్ధ్యాన్ని వర్ణించటానికి వేయి నోళ్ళు చాలవు అన్నాడు .ఇదంతా చరిత్ర

చెప్పిన సాక్ష్యమే అని మనం గ్రహించాలి .ప్రజలనూ, సైనికులనూ, వాణిజ్య సముదాయాన్నీ

ఒకే రకమైన ఆదరాభిమానాలు చూపాడు రాయలు .కళలపట్ల దీనికి రెట్టింపు అభి రుచి

ఉండటం రాయల ప్రత్యేకత .హంపీవిరూపాక్ష దేవాలయం ,రాతిరధం, విఠలేశ్వరాలయం

,రాణీ వాసపు స్నానాగారమైన లోటస్ మహల్ , సప్త స్వర మండపం ,బృహదీశ్వరాలయం

,లేపాక్షి, తిరుమల వెంకటేశ్వర దేవాలయ స్వర్ణఖచిత గోపురం,  పెనుగొండ రామాలయం

కృష్ణ రాయల కళా ధార్మిక సేవకు నిలువెత్తు నిదర్శనాలు .

వీటన్నిటికి మించి రాయల ‘’భువన విజయం ‘’దేవేంద్రు ని ‘’సుధర్మ ‘’కు సాటి .భువన

విజయకవుల కవితా పాండిత్యం నభూతో అనిపిస్తు ంది .తొలి ప్రబంధం అల్ల సాని  పెద్దనా

మాత్యుని ‘’ మను చరిత్ర ‘’పురుడు పో సుకొన్న నేల .ఇది ఎన్నో ప్రబంధాలకు బాట వేసింది

.సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని పించాడు ఆముక్త మాల్యద ప్రబంధ రచనలో

రాయలు .ధూర్జటి గారి కాళహస్తీశ్వర మహాత్మ్యం శివ భక్తీ తత్పరమై జేజేల౦దుకొన్నది

తెనాలి రామలింగని పాండురంగ మహాత్మ్యం ,ఆయన చుట్టూ అల్లు కొన్న కథలు

చాటువులు నేటికీ నిత్య వినోదాలు .రాయల ఆముక్త మాల్యద కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో

ఆంద్ర మహా విష్ణు వు సన్నిధానం లో రూపు దాల్చింది .భక్త శిఖామణి పురందరదాసు

,వాది రాజు ,కన్నడ భక్త శిఖామణి కనకదాసు రాయలకాలం లోని వారి స్వర్ణయుగానికి

రేకులు తొడిగారు .ఇదేకాలం లో భరతముని భారత శాస్త మ


్ర ూ వర్దిల్లి ందట .
కన్నడ సరస్వతిని అర్చించి వీర శైవామృత ,భావ చిన్తా రత్న సత్యేంద్ర చోళ గాదె వంటి

రచనలు చేసిన మల్ల నార్యుడు’’కృష్ణ నాయక ‘’రచయిత తమ్మన్నకవి,భేదో జ్జీవన ,తాత్పర్య

చంద్రిక ,న్యాయామృతం ,తర్క తాండవ వంటి అజరామర గ్రంధాలను రచించి ,కృష్ణ రాయల

కులగురువుగా గౌరవ స్థా నం అలంకరించిన వ్యాసరాయలు రాయల కీర్తి కిరీటానికి

వన్నెలు చిన్నెలూ తీర్చి దిద్దిన మహానుభావులు .732 శ్రీ ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్టించి

దేవాలయాలు నిర్మించిన  మహాహనుమభక్తు లు వ్యాసరాయలు .వ్యాసరాయల పేరువింటే

పులకించి పో యే పుట్ట పర్తివారు ‘’ దేశాధినేతగా ,పాలన దక్షునిగా ,కళాభిమానిగా ,వాణిజ్య

వేత్తగా ,న్యాయ సంరక్షకునిగా  బహు ముఖీన వ్యక్తిత్వం తో దక్షిణ దేశ చరితన


్ర ే తన వెంట

నడిపిన రాయలవారిని తన ఉపాసనా బలం తో తిరుగు లేని నాయకునిగా నిలిపిన పరమ

పవిత్ర యోగి వర్యులే వ్యాసరాయలవారు ‘’అని పొ ంగి పో యి చెప్పారు .మధ్వమత మూల

స్త ంభం శ్రీపాద రాయలవారి శిష్యుడైన వ్యాసరాయలు  ఆజన్మ మేధావి .అమేయ సాధనా

సంపత్తి కి ప్రసిద్ధి .బాలునిగా ఉండగానే సన్యసించిన వారు. దీని వెనుక ఒక కధఉంది

.సాలువ నరసింహ రాయల కాలం లో తిరుమల ఆలయం లో పూజాదికాలలో జరిగిన

దో షాలను నివారించటానికి వ్యాసరాయలనుప్రా ర్ధించి  పంపారు .ఆయన అక్కడ 12 ఏళ్ళు

నిరాఘాటంగా పూజాదికాలు నిర్వహించి  దో షనివారణ చేసి ,నిత్యపూజకై వంశ పారంపర్య

పూజారులను నియమించి ,తాము తపస్సమాదిలోకి వెళ్ళిపో యారు .ఈలోగా విజయనగర

సామ్రా జ్యానికి కృష్ణ దేవరాయలు పట్టా భిషిక్తు డయ్యాడు .కానీ రాయల జాతక రీత్యా ఉన్న

‘’కుహూ యోగం ‘’ఆయన్ను కబళిస్తు ంది అని జాతక పండితుల హెచ్చరిక .

అమర సి౦ హుని ‘’నామ లింగాను శాసనం ‘’లో చెప్పినట్లు ఒక అమావాస్య నాడు రవి,

కుజ,శని, రాహు గ్రహాలకలయిక 12 వ ఇంట జరిగినపుడు జాతకునికి ప్రమాదం అని

హెచ్చరించింది దీనినే కుహూ యోగం అంటారు ..రాయల జాతక రీత్యా ఇది

1514 సంవత్సరం ఫిబవ


్ర రి 4 న అంటే స్వభాను నామ సంవత్సర మాఘ అమావాస్య 

శతభిషానక్షత్రం రోజు .ఆరోజు సూర్యగ్రహణం కూడా ఉండి ఉండచ్చు.కుహూ యోగ ఫలంగా

జాతకునికి బంధు మిత్ర పరి వార జనుల౦దరి నుండి వియోగం సంభవించి


,నివసించటానికి నీడ కూడా కరువై చివరికి ప్రా ణహాని సంభవిస్తు ంది .ఈ ఆపద నుంచి

రక్షించే పుణ్య పురుషునికోసం వెతుకుతూ గజరాజు కు పూలదండ ఇచ్చి వదిలి దాని

వెనక సైనికులు పరుగులు పెడుతున్నారు .అది తిరిగి తిరిగి ఎక్కడో కొండాకోనల్లో

ధ్యాననిమగ్నుడైన వ్యాసరాయలను చేరి పుష్పహారాన్ని ఆయన కంఠ సీమను

అలంకరించింది .కృష్ణ రాయలకు ఊపిరి లేచి వచ్చింది .వెంటనే వ్యాసరాయల సన్నిధి చేరి

శరణు వేడి సగౌరవం గా  విజయనగరానికి ఆహ్వానించగా ,ఆయనా సంతోషం తో వచ్చి

కుహూ యోగం ఉన్న రోజున విజయనగర సింహాసనాన్ని అధిస్టించి మహారాజయ్యారు .ఆ

విష ఘడియలలో కుహూ యోగం ఒక విష సర్పం రూపం లో వారిని కాటు వేయటానికి

వచ్చింది .వారు చిరునవ్వుతో దానివైపు చూసి తన పై ఉత్త రీయాన్ని దానిపై వేయగా ,అది

కనురెప్పకాలం లో మలమల మాడి  బూడిదగా నేల రాలింది .తాను  సింహాసనం

అధిరోహించిన అవసరం ,అలా శుభ ప్రదంగా మారిన సందర్భంగా వ్యాసరాయలు శ్రీ  కృష్ణ

దేవరాయలను పట్టా భి షిక్తు ని చేశారు .తనకు ప్రా ణ భిక్ష పెట్టినందుకు రాయలు

వ్యాసరాయలవారిని స్వర్ణ సింహాసనం పై సగౌరవంగా కూర్చోబెట్టి ,నవ రత్నాభి షేకం

నభూతో గా  చేసి కృతజ్ఞ త ప్రకటించాడట రాయలు ..

కుహూ యోగాన్నే ఉపాసనాబలం తో భక్తి తన్మయత్వం తో లొంగ దీసన


ి మహా శక్తి తపో

సంపన్నులు వ్యాసరాయలు బాలకృష్ణు ని కూడా తమ కను సన్నలలో  ఆడించేవారట

.దీనికి సాక్ష్యమే వారు యమునాకల్యాణి రాగం లో రచించిన ‘’కృష్ణా నీ బేగనే బారో ‘’కీర్తన

.వారు పిలిస్తే ‘’కిత్తమూత్తి మామయ్య’’ పట్టు పీతాంబరం ధరించి శ్రీ చందన

ఘుమఘుమలతో ,కాలిగజ్జెల దిమి ధిమి  ధ్వనులతో నాట్యం చేస్తూ లీలా మానుష

వేషధారి ప్రత్యక్షమవ్వాల్సిందే .అంతటి భక్తి శక్తి సంపన్నులాయన .

హంపీలో వ్యాసరాయలు ‘’యంత్రో ద్ధా రక ప్రా ణ దేవరు ‘’హనుమను ప్రతిష్ట చేయాలని

సంకల్పించి ,అనేకమారులు చిత్రం గీసేవారు. వెంటనే అది మాయమై పో యేది .ఇలా

12 రోజులు గడిచాయి .13 వ రోజు వాయు చిత్రం గీసి దాన్ని యంత్రం లో బంధించారు
.చిత్రం లో 12 వానరాలు ఒక దాని తోక మరొకటి పట్టు కొని ఉన్నట్లు గా వాయు చిత్రం

చుట్టూ గీశారు  .ఈ బంధం లో చిక్కుకునిపో యిన వాయు జీవోత్త ముడు బయటికి రాలేక

అలాగే నిలిచి పో యాడని ,ఆయ౦త్ర౦ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నదని

పుట్ట పర్తి వారు చెప్పారు .

అయ్యకు గత జన్మలో హంపీ ప్రా ంతం తో గట్టి బంధమే ఉండి ఉంటుందని నాగపద్మిని గారి

గట్టినమ్మకం .అక్కడి శిల్పాలలో సహజ శృంగారం ,బంధాలు అన్నీ శాస్త బ


్ర ద్ధ ంగానే

ఉన్నాయని ఆయన చెప్పేవారట .క్రో ధ ప్రదర్శన కోసం భీమ సేన దర్వాజా దగ్గ ర భీముని

ముఖ కళను చూడాలని చెప్పేవారాట .మహర్నవమి దిబ్బ వెనకాలున్న భేతాళాకారాన్నీ

చూడాలట .విఠలాలయం కళ్యాణ మండపం లోని లోపలి స్త ంభాలపై చెక్కిన శిల్పం మరీ

ప్రత్యేకమైందిట .ఒక హిందువు ఒక తురకవాడిని కోపం తో నిండినకళ్ళతో గడ్డ ం కింద కత్తి

పెట్టి చంపబో తున్నట్లు చెక్కిన శిల్పం చూచి తీరాల్సి౦ దే నట .విఠలాలయ భిత్తి కా (గోడ

)భాగాలలో,చుట్టూ ఉన్న బొ మ్మలలో ,గుర్రా లను నడిపించుకొని వస్తు న్న ఒక పో ర్చు గీసు

వ్యాపారి బొ మ్మ ఉందట .అతని కళ్ళల్లో తన గుర్రా నికి తగిన ధర వస్తు ందా రాదా అనే

సందేహం కొట్ట వచ్చినట్లు శిల్పి చెక్కిన తీరుపరమాద్భుతమట .ఇలాంటి భావాలు కవిత్వం

లో సాధ్యమేమోకాని చిత్రా లో సాధ్యమా అని పిస్తా యట .సాధ్యమే అని ఆశిల్పి

నిరూపించాడట .                               స్వచ్చమైన దేదీ లేదని సా౦కర్యమే రసపో షణకు

మూలమని విజయనగర శిల్పం కూడా సాంకర్య సూత్రా నికి లోబడిందే అని ,కాని దాని

సహజ లక్షణం హైందవం అని ,హైందవం లో ద్రా విడం ద్రా విడ శిల్పకళ లో ఎన్నో

సా౦కర్యాలు ఉన్నాయో ఇందులోనూ అన్నీ ఉన్నాయంటారు లోచూపున్న పుట్ట పర్తి వారు

. అరబ్బీ యవన కళాలక్షణాలు హంపీ శిల్పాలలో  ఉన్నాయి .ఈ సాంకర్యం వల్ల కళ తేజో

వృద్ధి పొ ంది౦దేకాని ,సహజత్వాన్ని కోల్పోలేదని తీర్పు ఇస్తా రు .విజయనగరాన్ని స్వర్గ

ఖండం అంటారు కాని విదేశ ఖండం అని ఎవ్వరూ అనరు అని అయ్య వాక్యాలతో ఈ

సుదీర్ఘ వ్యాసాన్ని ముగించారు నాగపద్మిని .


ఎన్నెన్నో ‘’అయ్యా ,అమ్మడూ’’ తవ్వి తలపో సిన మధురాను భూతులివి .అందుకే ఎక్కడా

వదలకుండా మీకు ప్రతి విషయమూ అందజేశాను .నాకు ముంజేతి జున్ను గా

అనిపించింది ,జుర్రి జుర్రి తృప్తి చెందాను .మీకూ ఆ అనుభూతి కలగాలని ఆరాటపడి ఆ

రచన అంతా ‘’ఏతం తో తోడాను.’’ ఈ సారి హంపీ విజయనగరం సందర్శించినపుడు

కనువిందు పొ ందటానికి ఇందులో చెప్పినవి సహకరిస్తా యని నమ్మకం .ఇంత మధురోహల

హంపీ విజయనగరాన్ని మనముందుంచిన  ఆ ఇద్ద రికీ ధన్యవాదాలు .

శ్రీమతి పుట్ట పర్తి నాగపద్మిని ‘’రగడల ‘’తిరుగీతిక

  ‘’రంగడు బెండ్లియాడిన నప్పిన్నది ‘’అని కృష్ణ దేవరాయలతో కీర్తించబడిన గోదా దేవి


,తమిళదేశం లో ‘’ ఆండాళ్ళు’’గా సుప్రసిద్ధం . ఆమె నెల రోజుల కాత్యాయనీ వ్రతం
సందర్భంగా రచించిన 30 పాశురాల ‘’తిరుప్పావై ‘’తమిళనాడంతా ధనుర్మాసం లో మారు
మ్రో గిపో తుంది  .అదే ఆంద్ర దేశానికీ ప్రా కి రేడియోలో ప్రసారమై తర్వాత ముఖ్య
వైష్ణవాలయాలలో చోటు చేసుకొని ,ఇప్పుడు  అన్ని చోట్లా ప్రా చుర్యం పొ ందింది
.తమిళులకు అది ద్రవిడ వేదమై భాసిల్లి ంది .ఆమెపై  వేదాంత దేశికులవారు వారు ‘’గోదా
స్తు తి ‘’రాశారు .తిరుప్పావై కి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారితో మొదలుపెట్టి ఎందరెందరో
తెలుగు లో అనువాదాలు చేశారు .కొందరు ముక్కస్య చేసి జటిలమూ చేశారు. ఆ
వైఖానస భాష అర్ధంకాక జుట్టు పీక్కోనేట్లు చాలా వచ్చాయి .కాని వీటిలో శ్రీ ముళ్ళపూడి
వెంకట రమణ రాసి ,బాపు కనువిందు చేసే బొ మ్మలేసిన  ‘’మేలి నోము ‘’మంచి పేరు
పొ ందిందింది .ఆంధ్రజ్యోతిలో ధారావాహికంగా ప్రచురణా పొ ందింది .’’బాగుంది ‘’అని ఒకకార్డు
ముక్క రాస్తే అత్యంత విలువైన సుందరమైన ఆ ప్రతిని బాపుగారు సంతకం చేసి నాకు
పో స్ట్ ఖర్చులు కూడా పెట్టు కొని’’డబ్బులు పంపకండి ‘’అని రాసి మరీ  పంపి నన్నురుణ
గ్రస్తు డిని చేశారు .  శ్రీమతి శ్రీదేవీ మురళీధర్ ఎంతో శ్రమించి ‘’ వేదాంత దేశికులపై
సమగ్రమైన పరిశోధనా గ్రంథం రచించి ప్రచురించి  ,గోదా స్తు తి తో పాటు నాకు ఆత్మీయంగా
పంపారు .చదివి వెంటనే ఆమెకు అభినందనలు తెలియజేశాను .ఇప్పుడు ఈ
ధనుర్మాసంలో ఆంధ్రజ్యోతిలో ఆమె,అత్య౦త ప్రతిభతో అనువాదం చేసి ,వివరణలతో
రచించిన   తిరుప్పావై ధారావాహికగా వస్తో ంది .దీనికి’’ కేశవ్’’ వేసిన చిత్రా లు మరింత శోభ
చేకూరుస్తు న్నాయి .

   సరసభారతికి ఆత్మీయురాలు మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మగారు ఫేస్


బుక్ లో రోజుకొక పాశురం సీసపద్యం లో అనువాదం చేసి అందిస్తు న్నారు .ఇవీ రస
గుళికల్లా గా ఉన్నాయి.వన్నె తెచ్చాయి .జనవరి 6,7 తేదీలలో విజయవాడలో జరిగిన
ఆంద్ర ప్రదేశ్ రచయిత్రు ల ప్రథమ సదస్సు మొదటి రోజున నా ఫాన్ ,శ్రీమాన్ పుట్ట పర్తి
నారాయణా చర్యులవారి కుమార్తె , విదుషీమణి ,బహు గ్రంథ కర్త ఆంధ్రా ంగ్ల హిందీ
భాషలలో అఖండురాలు శ్రీమతి పుట్ట పర్తి నాగపద్మిని గారు ఎంతో ఆదరంగా అందమైన
ముఖ  చిత్రం తో ఉన్న , ‘’తిరుగీతికలు ‘’ అనే తిరుప్పావై అనువాదాన్ని ,’’వ్యాస రించోళి’’ని
నాకు అందజేశారు .ఇప్పుడు  చెప్ప బో యే దంతా  ‘’తిరు గీతికలు’’ గురించే .

   ముందుమాటలలో తమ ‘’అయ్య’’ పుట్ట పర్తి వారి తిరుప్పావై ప్రసంగాలు విని ,తిరుప్పావై


లోని లోకోత్త ర సౌందర్యానికి ఆకర్షితురాలై ఆయన చెప్పినట్లు తల్లిగారి వద్ద నేర్చి
అప్పటినుంచి అదొ క ధనుర్మాస వ్రతంగా సాగిస్తు న్నట్లు చెప్పుకొన్నారు నాగపద్మిని .హిందీ
లో అనువదించిన తన తిరుప్పావై హిందీ సప్త గిరి లో దారావాహికయై ,తర్వాత
ముద్రణపొ ందిందట .ఈ సందర్భం గా ఆమె ‘’హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం లో ఇప్పటికీ
,ప్రతి ధనుర్మాస సుప్రభాతానా భక్తి రంజనిలో తిరుప్పావై వినిపిస్తు ంది. 1990 లలో డా
ఎల్లా వెంకటేశ్వరరావు గారి నిర్వహణ  లో రికార్డ్ అయింది ప్రవచన శిఖామణి శ్రీ సంతానం
గోపాలాచార్యులవారి క్లు ప్త వ్యాఖ్య ,శ్రీరంగం గోపాలరత్నం గారి ‘’సప్త పది ‘’ప్రసారమయ్యేది
‘’అని  గుర్తు చేసుకొన్నారు  .మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం లో శ్రీ బాలమురళీ కృష్ణ
తిరుప్పావై పాశురం దానికి కృష్ణ శాస్త్రి గారి అనువాదం పద్యం శ్రీరంగం గోపాల రత్నం
పాడగా ధనుర్మాసం నెలరోజులూ వచ్చేవి. హాయిగా మైమరచి వినే వాళ్ళం
  ఇక అసలు విషయానికి వస్తే పద్మిని గారు అనువాదానికి అచ్చ తెనుగు’’వృషభ గతి
రగడ’’ ను ఎన్నుకొన్నారు .రగడ లలో  ఎంతో భక్తి ఇప్పటికే  ప్రవహించింది ఇప్పటికే
.బహుశా అదంతా వీరశైవ భక్తీ అనుకొంటా .ప్రా ర్ధన పద్యాన్ని ఉత్పలమాలిక లో రచించి
గోదా రంగానాధులకు ఉత్పలమాలిక హార సమర్పణ చేసినట్ల నిపిస్తు ంది .ఇందులో
‘’ఆముక్త మాల్యద ‘’గా అంటే’’ సూడికొడుత్తు నాచ్చియార్ ‘’ను స్తు తించారు .శ్రీరంగేశుని
తలిస్తే మనసు ‘’సారంగంబు ను వోలె,సారములకై ,సారంగముల్ గోరి తా –సారంగమ్మును
సారఘముకై వోలె ,సారంగమున్ బొ ందగా –సారంగమ్మును వోలెనార్ద్రతను సారంగమున్
జూడగా ‘’అంటూ  కురంగ గమనం తో రెండో పద్యంగా శార్దూ లాన్ని పరిగెత్తి ంచారు
.మూడవపద్యం ఉత్పలమాలికలో గోదా దేవి తండ్రి పెరియాళ్వార్ శ్రీ విష్ణు చిత్తు ని భక్తి
పారమ్యాన్ని కళ్ళకు కట్టించి ,చివరిదైన నాలుగవ ఉత్పలమాలికలో ‘’కేశవా పాసుర
సేవలంది ,యాపన్నుల బ్రో చుటందు హరి పారము లేదని’’  గోదా  దేవి చెప్పిందనీ ,కనుక
‘’నీ మన్నన వేల్పు బో నమిడి,మార్గ ళి సేచన సంతసి౦చుమా ‘’అని ఆర్తిగా వేడుకొన్నారు .

  మొదటి గీతిక చివరలో ‘’నీరమున వెలసిల్లు దైవము ,నీ దినమ్ముల వలెను గొలువగ-
మీరలన్ద రును రాగదే ,ఇక మిత్రతను నీరాడ బాగుగ’’అన్నారు .అలాగే ‘’వెన్న పెరుగును
పాలధారల విభవమొసగుము మాకు ‘’.ముకుందుని వేడుకొంటే ‘’మిన్ను దాకెడు
సంపదలు ,ధనమును మనకిక దెలుసుకోనుడీ ‘’.కన్నెపిల్లలకు ‘’మాయ నేర్చిన
బాలకుండు  ,మాటలాడుట జాల నేర్చెను ‘’’’పీలులవిగో నరచు చున్నవి ,భూరి శంఖ
ధ్వనుల వినుడే –చల్ల నవ్వుల విషము గుడిపన
ి శఠత దునిమిన బుడుతదితడే
‘’.’’కట్టు కధలు  వింటి మమ్మా ,కానుపించవే త్వరగా కొమ్మా ‘’’’’ అంబరమ్ములు ,త్రా గు
నీరాహారము ను గడుదాన మొసగెడి –ఎమ్బెరుమాళు నంద గోపుల ఏలికకుకు
మేల్కొల్పు బాడుడి’’మొదలైన లైన్లు చాలాబాగా ఉన్నాయి .చివరి గీతికలో
‘’పాలమున్నీటిని మదించిన పావనుని ,మాధవుని పదముల –వ్రా లి లీలను
మోక్షమందిన భాపతి బో లిన గోపకాంతల’’లో మాటలు అర్ధంకాక అసలే అరవం ,మళ్ళీ
ఈతెలుగు సుదూర శబ్దా లే౦టిరా బాబో అనిపిస్తు ంది.
  చివరలో అనుబంధంగా ఉన్న దేశికులవారి గోదా స్తు తిని పద్మినిగారు శ్లో కానుసరణగా
వృత్త గీత కందాలలో చక్కని అనువాదం చేశారు .భక్తిఅతి సరళంగా  తేటగా
,సుమధురంగా  నాద యుత శబ్ద పరంపరగా ఉంటేనే శోభిస్తు ంది అనిపిస్తు ంది
ఇదంతాచదివాక .

శ్రీమతి పుట్ట పర్తి నాగపద్మిని ‘’రగడల ‘’తిరుగీతిక

  ‘’రంగడు బెండ్లియాడిన నప్పిన్నది ‘’అని కృష్ణ దేవరాయలతో కీర్తించబడిన గోదా దేవి


,తమిళదేశం లో ‘’ ఆండాళ్ళు’’గా సుప్రసిద్ధం . ఆమె నెల రోజుల కాత్యాయనీ వ్రతం
సందర్భంగా రచించిన 30 పాశురాల ‘’తిరుప్పావై ‘’తమిళనాడంతా ధనుర్మాసం లో మారు
మ్రో గిపో తుంది  .అదే ఆంద్ర దేశానికీ ప్రా కి రేడియోలో ప్రసారమై తర్వాత ముఖ్య
వైష్ణవాలయాలలో చోటు చేసుకొని ,ఇప్పుడు  అన్ని చోట్లా ప్రా చుర్యం పొ ందింది
.తమిళులకు అది ద్రవిడ వేదమై భాసిల్లి ంది .ఆమెపై  వేదాంత దేశికులవారు వారు ‘’గోదా
స్తు తి ‘’రాశారు .తిరుప్పావై కి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారితో మొదలుపెట్టి ఎందరెందరో
తెలుగు లో అనువాదాలు చేశారు .కొందరు ముక్కస్య చేసి జటిలమూ చేశారు. ఆ
వైఖానస భాష అర్ధంకాక జుట్టు పీక్కోనేట్లు చాలా వచ్చాయి .కాని వీటిలో శ్రీ ముళ్ళపూడి
వెంకట రమణ రాసి ,బాపు కనువిందు చేసే బొ మ్మలేసన
ి  ‘’మేలి నోము ‘’మంచి పేరు
పొ ందిందింది .ఆంధ్రజ్యోతిలో ధారావాహికంగా ప్రచురణా పొ ందింది .’’బాగుంది ‘’అని ఒకకార్డు
ముక్క రాస్తే అత్యంత విలువైన సుందరమైన ఆ ప్రతిని బాపుగారు సంతకం చేసి నాకు
పో స్ట్ ఖర్చులు కూడా పెట్టు కొని’’డబ్బులు పంపకండి ‘’అని రాసి మరీ  పంపి నన్నురుణ
గ్రస్తు డిని చేశారు .  శ్రీమతి శ్రీదేవీ మురళీధర్ ఎంతో శ్రమించి ‘’ వేదాంత దేశికులపై
సమగ్రమైన పరిశోధనా గ్రంథం రచించి ప్రచురించి  ,గోదా స్తు తి తో పాటు నాకు ఆత్మీయంగా
పంపారు .చదివి వెంటనే ఆమెకు అభినందనలు తెలియజేశాను .ఇప్పుడు ఈ
ధనుర్మాసంలో ఆంధ్రజ్యోతిలో ఆమె,అత్య౦త ప్రతిభతో అనువాదం చేసి ,వివరణలతో
రచించిన   తిరుప్పావై ధారావాహికగా వస్తో ంది .దీనికి’’ కేశవ్’’ వేసిన చిత్రా లు మరింత శోభ
చేకూరుస్తు న్నాయి .

   సరసభారతికి ఆత్మీయురాలు మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మగారు ఫేస్


బుక్ లో రోజుకొక పాశురం సీసపద్యం లో అనువాదం చేసి అందిస్తు న్నారు .ఇవీ రస
గుళికల్లా గా ఉన్నాయి.వన్నె తెచ్చాయి .జనవరి 6,7 తేదీలలో విజయవాడలో జరిగిన
ఆంద్ర ప్రదేశ్ రచయిత్రు ల ప్రథమ సదస్సు మొదటి రోజున నా ఫాన్ ,శ్రీమాన్ పుట్ట పర్తి
నారాయణా చర్యులవారి కుమార్తె , విదుషీమణి ,బహు గ్రంథ కర్త ఆంధ్రా ంగ్ల హిందీ
భాషలలో అఖండురాలు శ్రీమతి పుట్ట పర్తి నాగపద్మిని గారు ఎంతో ఆదరంగా అందమైన
ముఖ  చిత్రం తో ఉన్న , ‘’తిరుగీతికలు ‘’ అనే తిరుప్పావై అనువాదాన్ని ,’’వ్యాస రించోళి’’ని
నాకు అందజేశారు .ఇప్పుడు  చెప్ప బో యే దంతా  ‘’తిరు గీతికలు’’ గురించే .

   ముందుమాటలలో తమ ‘’అయ్య’’ పుట్ట పర్తి వారి తిరుప్పావై ప్రసంగాలు విని ,తిరుప్పావై


లోని లోకోత్త ర సౌందర్యానికి ఆకర్షితురాలై ఆయన చెప్పినట్లు తల్లిగారి వద్ద నేర్చి
అప్పటినుంచి అదొ క ధనుర్మాస వ్రతంగా సాగిస్తు న్నట్లు చెప్పుకొన్నారు నాగపద్మిని .హిందీ
లో అనువదించిన తన తిరుప్పావై హిందీ సప్త గిరి లో దారావాహికయై ,తర్వాత
ముద్రణపొ ందిందట .ఈ సందర్భం గా ఆమె ‘’హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం లో ఇప్పటికీ
,ప్రతి ధనుర్మాస సుప్రభాతానా భక్తి రంజనిలో తిరుప్పావై వినిపిస్తు ంది. 1990 లలో డా
ఎల్లా వెంకటేశ్వరరావు గారి నిర్వహణ  లో రికార్డ్ అయింది ప్రవచన శిఖామణి శ్రీ సంతానం
గోపాలాచార్యులవారి క్లు ప్త వ్యాఖ్య ,శ్రీరంగం గోపాలరత్నం గారి ‘’సప్త పది ‘’ప్రసారమయ్యేది
‘’అని  గుర్తు చేసుకొన్నారు  .మన విజయవాడ ఆకాశవాణి కేంద్రం లో శ్రీ బాలమురళీ కృష్ణ
తిరుప్పావై పాశురం దానికి కృష్ణ శాస్త్రి గారి అనువాదం పద్యం శ్రీరంగం గోపాల రత్నం
పాడగా ధనుర్మాసం నెలరోజులూ వచ్చేవి. హాయిగా మైమరచి వినే వాళ్ళం

  ఇక అసలు విషయానికి వస్తే పద్మిని గారు అనువాదానికి అచ్చ తెనుగు’’వృషభ గతి


రగడ’’ ను ఎన్నుకొన్నారు .రగడ లలో  ఎంతో భక్తి ఇప్పటికే  ప్రవహించింది ఇప్పటికే
.బహుశా అదంతా వీరశైవ భక్తీ అనుకొంటా .ప్రా ర్ధన పద్యాన్ని ఉత్పలమాలిక లో రచించి
గోదా రంగానాధులకు ఉత్పలమాలిక హార సమర్పణ చేసన
ి ట్ల నిపిస్తు ంది .ఇందులో
‘’ఆముక్త మాల్యద ‘’గా అంటే’’ సూడికొడుత్తు నాచ్చియార్ ‘’ను స్తు తించారు .శ్రీరంగేశుని
తలిస్తే మనసు ‘’సారంగంబు ను వోలె,సారములకై ,సారంగముల్ గోరి తా –సారంగమ్మును
సారఘముకై వోలె ,సారంగమున్ బొ ందగా –సారంగమ్మును వోలెనార్ద్రతను సారంగమున్
జూడగా ‘’అంటూ  కురంగ గమనం తో రెండో పద్యంగా శార్దూ లాన్ని పరిగెత్తి ంచారు
.మూడవపద్యం ఉత్పలమాలికలో గోదా దేవి తండ్రి పెరియాళ్వార్ శ్రీ విష్ణు చిత్తు ని భక్తి
పారమ్యాన్ని కళ్ళకు కట్టించి ,చివరిదన
ై నాలుగవ ఉత్పలమాలికలో ‘’కేశవా పాసుర
సేవలంది ,యాపన్నుల బ్రో చుటందు హరి పారము లేదని’’  గోదా  దేవి చెప్పిందనీ ,కనుక
‘’నీ మన్నన వేల్పు బో నమిడి,మార్గ ళి సేచన సంతసి౦చుమా ‘’అని ఆర్తిగా వేడుకొన్నారు .

  మొదటి గీతిక చివరలో ‘’నీరమున వెలసిల్లు దైవము ,నీ దినమ్ముల వలెను గొలువగ-
మీరలన్ద రును రాగదే ,ఇక మిత్రతను నీరాడ బాగుగ’’అన్నారు .అలాగే ‘’వెన్న పెరుగును
పాలధారల విభవమొసగుము మాకు ‘’.ముకుందుని వేడుకొంటే ‘’మిన్ను దాకెడు
సంపదలు ,ధనమును మనకిక దెలుసుకోనుడీ ‘’.కన్నెపిల్లలకు ‘’మాయ నేర్చిన
బాలకుండు  ,మాటలాడుట జాల నేర్చెను ‘’’’పీలులవిగో నరచు చున్నవి ,భూరి శంఖ
ధ్వనుల వినుడే –చల్ల నవ్వుల విషము గుడిపన
ి శఠత దునిమిన బుడుతదితడే
‘’.’’కట్టు కధలు  వింటి మమ్మా ,కానుపించవే త్వరగా కొమ్మా ‘’’’’ అంబరమ్ములు ,త్రా గు
నీరాహారము ను గడుదాన మొసగెడి –ఎమ్బెరుమాళు నంద గోపుల ఏలికకుకు
మేల్కొల్పు బాడుడి’’మొదలైన లైన్లు చాలాబాగా ఉన్నాయి .చివరి గీతికలో
‘’పాలమున్నీటిని మదించిన పావనుని ,మాధవుని పదముల –వ్రా లి లీలను
మోక్షమందిన భాపతి బో లిన గోపకాంతల’’లో మాటలు అర్ధంకాక అసలే అరవం ,మళ్ళీ
ఈతెలుగు సుదూర శబ్దా లే౦టిరా బాబో అనిపిస్తు ంది.

  చివరలో అనుబంధంగా ఉన్న దేశికులవారి గోదా స్తు తిని పద్మినిగారు శ్లో కానుసరణగా
వృత్త గీత కందాలలో చక్కని అనువాదం చేశారు .భక్తిఅతి సరళంగా  తేటగా
,సుమధురంగా  నాద యుత శబ్ద పరంపరగా ఉంటేనే శోభిస్తు ంది అనిపిస్తు ంది
ఇదంతాచదివాక .
 

శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు

శ్రీ మన్నవ వెంకటరామయ్య శ్రీమతి జయమ్మ దంపతులకు ఆచార్య శ్రీ మన్నవ


సత్యనారాయణగారు 22-12-1953 జన్మించారు .సాహిత్యం లో దిగ్గజాలైన శ్రీ పొ న్నకంటి
హనుమంతరావు, ఆచార్య శ్రీ ఎస్. వి. జోగారావు మొదలైన వారి వద్ద ఉన్నత విద్య పూర్తి
చేసి, ఆచార్య నాగార్జు న విశ్వ విద్యాలయం లో అధ్యాపకులుగా ప్రవేశించారు .ప్రముఖ
చారిత్రిక నవలా రచయిత,ప్రసద
ి ్ధ చిత్రకారుడు ,జర్నలిస్ట్ అయిన ‘’శ్రీ అడవి బాపి రాజు-
నవలా సాహిత్యం ‘పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.అందుకొన్నారు.ఆచార్య పదవి చేబట్టా క
ఎన్నో గురుతరబాధ్యతలు స్వీకరించి ,విద్యార్ధు లను తీర్చి దిద్ది, వారి బహుముఖ
ప్రజ్ఞా పాటవాలకు మార్గ నిర్దేశం చేసిన మనీషి .ఏక సంథాగ్రా హి ఆయన మన్నవ  ,తన
పుట్టు అంధత్వాన్ని జయించి ,విద్యార్ధు ల, సాహితీ ,సంగీత మూర్తు ల హృదయాలలో చోటు
సంపాదించారు .ప్రతి పుస్త కాన్ని ఆమూలాగ్రంగా చదివి౦చుకొని ,అందులోని విషయాన్ని
కరతలామలకం చేసుకొనే అద్భుత నేర్పున్నవారు .వారి నిశిత పరిశీలన కు అందరూ
ఆశ్చర్యపో యే వారు .సంపాదించిన జ్ఞా నాన్ని,విజ్ఞా నాన్నీ  మస్తిష్కం లో నిక్షిప్త ం
చేసుకొన్న’’ విజ్ఞా నఖని ‘’మన్నవ మాస్టా రు .తమ ప్రజ్ఞా సంపన్నతతో 19 ఎం ఫిల్ డిగల
్రీ ు
,10 పి.హెచ్ .డి డిగ్రీలు పొ ందేట్లు గా విద్యార్ధు లకు శిక్షణ నిచ్చిన వారి తీరు మరువ రానిది.

  నిరంతర విద్యార్దియైన మన్నవ వారు అనుక్షణం నేర్చుకొంటూనే ఉంటారు .వారిది


అనుభావాలప్రో ది ..వారి సహవాసం తో వారి’’ పరిపూర్ణత్వాన్ని’’ అనుభవించగలం .ఏ
వ్యక్తితోనైనా పది నిమిషాలు మాట్లా డితే చాలు  ఆమనిషి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని
అంచనా వేయగల గొప్ప నేర్పున్న ‘’మానసిక శాస్త ్ర వేత్త’’ .జీవితం లో ఎన్నో కస్టా లు
అనుభవించారు .ఆ కస్టా లను పంచుకొనే మిత్రసమూహమూ వారికి ఎక్కువే
.ముక్కుసూటిగా మాట్లా డే నైజం .నరనరానా నిర్భీతి ఉన్నవారు .మన్నవ వారి అంత
స్సౌ౦దర్యానికి ఎవ్వరైనా’’ ఫిదా ‘’కావలసిందే .
 బాల్యం నుండి సంగీతంపై మక్కువున్నా ,నేర్చుకోవటానికి ప్రయత్నించినా
,ఆటంకాలేర్పడి కొనసాగించలేక పో యారు  వారి సంగీత జిజ్ఞా సకు జేజల
ే ు పలికారు
అందరూ .రేడియో, సిడల
ి ు వింటూ .సంగీతజ్ఞా నం పెంచుకున్న’’ ఏక లవ్య శిష్యు’’లాయన
.ముఖ్యంగా ఘంటసాలమాస్టా రు అంటే  ఆయన గానమంటే ,సంగీత దర్శకత్వమంటే ఈ
మాస్టా రు గారికి వల్ల మాలిన అభిమానం  ఆరాధనా . .మన్నవ వారికి సాహిత్యం ద్వారా
కొందరు, సంగీతం ద్వారా కొందరు చేరువయ్యారు .సరస్వతి రెండు కళ్ళు సాహిత్య
సంగీతాలైతే ,కళ్ళు లేని మా స్టా రు గారికి ఆ రెండు అంతర్నేత్రా లయ్యాయి.’’ఆచర్యాత్
పాదమాదత్తే,పాదం శిష్యస్య మేధయా –పాదం సబ్రహ్మ చారిభ్యః ,పాదం కాలక్రమేణ చ ఇతి
‘’అంటే ఆచార్యులు సావయస్కులు ,శిష్యబృందం ,కాలం లనుండి జ్ఞా నాన్ని నేర్చుకొంటారు
అన్నది వేదం అలాంటి జ్ఞా నమంతా మన్నవవారి సహవాసం తో అనాయాసంగా లభిస్తు ంది
అని వారి అంతేవాసుల ప్రగాఢ విశ్వాసం .  ఆచార్య మన్నవ  గారు 27-1-2014 న పదవీ 
విరమణ చేశారు .

  ప్రముఖ సాహిత్య ,సంగీత సభలకు మన్నవ వారు విచ్చేసి ఆసా౦త౦ ఉండటం వారి
ప్రత్యేకత . వారి ప్రసంగాలు  అందర్నీ ఆకట్టు కొంటాయి .అంతర్జా లం లో తెలుగు గురించి
వారు చేసిన ప్రసంగం తననెంతో ఆకట్టు కోన్నదని మన శాశన సభ ఉపసభాపతి మాన్యులు
శ్రీ మాండలి బుద్ధ ప్రసాద్  చెప్పారు .పునశ్చరణ తరగతులను  ,జాతీయ సదస్సులను 
మన్నవ వారు కడు సమర్ధంగా నిర్వహించారని వైస్ చాన్సలర్ శ్రీ వియ్యన్నా రావు
మెచ్చుకొన్నారు .ఉత్త మభావాలు ,ఉన్నత ఆదర్శం ఉదాత్త ఆశయాలు అంకితభావం
మన్నవ వారి సొ త్తు .వీరి సంగీత పరిజ్ఞా నాన్ని గుర్తించి విజయవాడ రేడియో కేంద్రం
వారిని ‘’ఆడిషన్ కమిటీ సభ్యుని చేసి గౌరవి౦చిదని స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య
ప్రసాద్ అన్నారు .’’నా రచనలన్నిటిమీదా పరిశోధన జరిపిన ఘనత మన్నవ వారిదే
‘’అన్నారు శ్రీ గొల్ల పూడి మారుతీ రావు.రేడియో ప్రయోక్త లపై కార్యక్రమాలపై విద్యార్ధు లకు
మార్గ నిర్దేశం చేసినందుకు తమకెంతో ఆత్మీయులయ్యారని మాజీ స్టేషన్ డైరెక్టర్ శ్రీమతి
ము౦జులూరి కృష్ణ కుమారి అన్నారు .’’నన్ను గౌరవంగా ఆహ్వానించి  సకల మర్యాదలు
చేసి ,నాతో  శ్రీ శ్రీ పై సమగ్రంగా మాట్లా డించి, వైస్ చాన్సలర్ సమక్షం లో సన్మానించిన
‘’జ్ఞా నేత్రు డు’’ మన్నవ గారు ‘’అని మురిసిపో యారు స్వర్గీయ  శ్రీ అద్దేపల్లి
రామమోహనరావు.డా సంజీవ దేవ్ ‘’మన్నవవారి మాటలు మనో వైజ్ఞా నిక సత్యాలతో
నిండి ఉంటాయి .ధో రణి స్వతంత్ర మౌలిక దృక్పధం కలిగి ఉంటుంది .చక్షువులు చూడరాని
లోతుల్ని వీరి మానస చక్షువులు దర్శిస్తా యి .స్పటిక స్వచ్చ సత్యాన్ని అందుకొంటారు
సత్యనారాయణగారు ‘’అని కీర్తించారు .’’బాపిరాజుగారు నాతొ చెప్పిన ఎన్నో అంశాలు
మన్నవ ఆయా పాత్రల గూర్చి వెలిబుచ్చిన తీర్పుతో సరి పో ల్చుకొంటే ఈ అంధ
గ్రంథకర్త అంతటి సత్యానికి ఇంత దగ్గ రగా ఎలా చేరుకొన్నాడు అనే  ఆశ్చర్యానందాలు
కలిగాయి ‘’అచ్చపు బుద్ధికి లేవు  అగమ్య ముల్’’ అనే  పింగళిసూరన చెప్పినమాట
జ్ఞా పకమొస్తు ంది .వీరి పరిశోధన ఆధునిక ఆంద్ర వాజ్మయం అధ్యయనం చేసవ
ే ారికి
దీపస్త ంభం గా ఉపకరిస్తు ంది ‘’అని హృదయపు లోతులనుంచి శ్లా ఘించారు శ్రీ నండూరి
రామ కృష్ణా చార్య వర్యులు .శ్రీ మధునాపంతుల సత్యనారాయణ ‘’బాపిరాజుగారి సారస్వత
జీవితానికి ,నవలా రచనకు మన్నవ వారి పరిశోధన మనో ముద్రితమైన మన్నన ‘’అని
కితాబిచ్చారు .కరుణశ్రీ ‘’జిజ్ఞా సువు , ప్రజ్ఞా చక్షువు ,విజ్ఞా ననిధీ , వివేకశాలీ ,వినయశీలి
.సమీర కుమారునిలా ఆటంకాలను అధిగమించిన ‘’చిరంజీవి’ .ఆయన రచన రమణీయం
,కథనం కమనీయం ,శైలి స్త వనీయం ,భావ ప్రకటన ప్రశంసనీయం ‘’అని మందారమకరంద
మాధుర్య పదాలతో నిండుమనసుతో దీవించారు .ఆచార్య బొ డ్డు పల్లి పురుషో త్త ం ‘’కళ్ళున్న
పరిశోధకులకన్నా ,కళ్ళులేని ఈ ‘’మన్నవ’’ మిన్న .అందుకే అతడు మా మన్నవ ‘’అని
ఆశీస్సులిచ్చారు .

’’నవతామూర్తి ,నిరంతరాధ్యయన సందానైక  చిత్తు ండు,మా-నవతా మూర్తి  ,సమస్త శిష్య


దిషణా నవ్యాబ్జ భానుండు మ-న్నవ తారా పథ పూర్ణ చంద్రు డు ‘’అని మురిసిపో యారు డా
.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ . శ్రీ పువ్వాడ తిక్కన సో మయాజి ‘’సంగీత సాహిత్య
సాంగత్యమున కొక సమరస మానస సరసి బెనిచి –వివిధ కళాక్లిస్ట విషాద కీర్తి యడవి
బాపిరాజున కర్ఘ్యపాద్యమిచ్చారని ‘’ సంతసించారు .డా .రామడుగు
వేంకటేశ్వరశర్మగారు’’సాహిత్య వాగ్ధా రణ న్సాహిత్య బో ధనన్ –సమయపాలన తోడ జరుపు
గురుడు ‘’అంటూ గురువందనం చేశారు .తెలుగు విభాగానికి ఆచార్యుడు అనే గర్వం లేని
హుందాతనం మన్నవ గారి ప్రత్యేకత అన్నారు అన్నమాచార్యప్రా జేక్ట్ విశ్రా ంత
ప్రదానగాయకుడు శ్రీ జి.నాగేశ్వరరావు నాయుడు .అరవిందులు చెప్పిన ‘’యూనివర్సల్
మైండ్ ‘’మన్నవ గారిదన్నారు శ్రీ పింగళి వెంకట కృష్ణా రావు . ‘’మన్నవ వారికి మా వారు
స్వర్గీయ మల్లా ది సూరిబాబు గారి స్మారక పురస్కారం అందజేసన
ి ందుకు నాకెంతో
సంతృప్తినిచ్చింది ‘’అన్నారు శ్రీమతి మల్లా ది రుక్మిణీ సూరిబాబు .’’పలు పరిశోధనలకు
స్వీకృతి పలికిన వాక్ ఝరి.మాటల్లో తియ్యదనం చేతల్లో చల్ల దనం వారి స్వంతం
‘’ఆన్నారు డా పుట్ట పర్తి నాగపద్మిని .’’నిశ్శబ్ద ం లోనూ మనసు ను హాయిగా ట్యూన్
చేసుకొని సంగీతం వినగల సమర్ధు డు ‘’అన్నారు శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి .’’వినికిడితో
గ్రహించి పరీక్షలలో అడిగన
ి ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం వారి ప్రజ్ఞ’’అన్నారు శ్రీ రావి
కొండలరావు .’’ ‘’అంతర్నేత్రు డు’’, అంధుడైనా  అఖండుడు’’ మన్నవ ‘’అంటారు శ్రీ
బులుసు కామేశ్వరరావు .’’చిలకమర్తిలాగా మన్నవ కూడా అమోఘ విజయాలు
సాధించారు ‘’అన్నారు శ్రీ పాటిబండ్ల దక్షిణామూర్తి .’’అ౦దరూ తక్కువగా చూసే ‘’ ఈల
ప్రక్రియ’’కు నేను ప్రా ణం పో స్తే ,మీరు భాష కు ప్రా ణం పో సి చిత్త శుద్ధితో సంకల్ప సిద్దితో
ఉన్నత స్థా నం  సాధించారు .మాలాంటి సంగీత కళాకారులకు మీరు మార్గ దర్శి
‘’అన్నారుర శ్రీ కొమరవోలు శివ ప్రసాద్  పులకించిన డెందం తో.మన్నవవారు నాతో
‘’శివప్రసాద్ గారు మంచి ఆత్మీయులు ‘’అన్నారు .’’జ్ఞా నా౦జన శలాక ‘’అని శ్రీ గణేష్
,’’షావుకారు సినిమాలో ‘’మీ అందరికీ వెలుతురూ చీకటి –నాకు మాత్రం అంతా వెలుతురే
‘’అనేపాత్ర లాగా .నాకున్న అతికొద్ది మంది సాహితీ మిత్రు లలో మన్నవ ఒకరు ‘’అన్నారు
స్వర్గీయ పెద్దిభొట్ల సుబ్బరామయ్య .’’నేను పద్యం చదివే పో కడనచ్చి,నా నాటకపద్యాలన్నీ
రికార్డ్ చేయించి ఇచ్చేదాకా ఊపిరి సలపని’’ సంగీత పిపాసి ‘’అన్నారు శ్రీ పొ న్నాల రామ
సుబ్బారెడ్డి .’’రసాస్వాది ‘’అని సామ వేదం వెంకట మురళీకృష్ణ ,’’మానవతావాది’’అని శ్రీ
కోడూరుపాటి శ్రీ పాండురంగారావు ,’’మాది శబ్ద మైత్రి ‘’అని ఆకాశవాణి జయప్రకాష్
,’’సాహితీ కృషీవలుడు’’ అని శ్రీ చల్లా సాంబి రెడ్డి ,’’బ్రెయిలీ పుస్త కాలు కూడా అందుబాటు
లేని రోజుల్లో మానసికంగా ,శారీరకంగా శ్రమించి ,పట్టు దలతో సాధించిన దీక్ష వీరిది
.గొప్ప’’కళా తృష్ణ ‘’ఉన్న వ్యక్తి ‘’అన్నారు సత్యవాడ సో దరీమణులు .’’ఉషశ్రీ ప్రవచనాలకు
ఆకర్షితులై ప్రేరణ పొ ంది ,పరిచయం పొ ంది ఎక్కడ ఆకార్యక్రమమున్నాహాజరై ,ఆయన్ను
సభకుపరిచయం చేసే బాధ్యత తీసుకొనేవారు ‘’అన్నారు డా ఇరపనేని మాధవి
.’’మానవేతిహాసం లో అన్ని శక్తు లకన్న అక్షర శక్తిమిన్న ‘’అన్న’’ ఎరుక’’ మన్నవను
ఉన్నత స్థితికి చేర్చింది ‘’అంటారు ఆచార్య కే సత్యనారాయణ .ఆచార్య నాగార్జు న విశ్వ
విద్యాలయ వికలాంగ ఉద్యోగవిద్యార్ది సమాఖ్యకు అధ్యక్షులుగా, రాష్ట ్ర వ్యాప్త వికలాంగుల
సమావేశాలు విజయవంతంగా నిర్వహించినఘనత వారిది గుండెనిబ్బరం ఆత్మ స్థైర్యం
గొప్ప సుగుణాలు ఆచార్య మన్నవ వారికి  ‘’అని మెచ్చారు డా నారి శెట్టి వెంకట
కృష్ణా రావు .

  ‘’వరగంగార్భటివాక్ప్రవాహము లతో వర్ధిల్లి –సూక్ష్మమ్ములౌ –పరమాశ్చర్యపు


శోధనమ్ములకు నీ వత్యంత దక్షు౦ డవై –గురు నిర్దేశక బాధ్యతల్నేర్పిన గుర్వగ్ర ‘’అన్నారు
డా గుమ్మా సాంబశివరావు .’’Blindness is not an issue to me ,only pursuit of
literature mattaers ‘’అన్నది మన్నవ వారి దృక్పధ౦-‘’అంధ జగత్సహో దరుల
ఆదర్శపురుషుడు’’ అన్నారు శ్రీ నూతక్కి వెంకటప్పయ్య .’’మన్నన –మన్నవ శీలం ‘’అని
శ్రీఆముదాల మురళి అంటే ‘’మా మెగా మాస్టా రు ‘’అని  డా గొరిపర్తి నాగరాజు,’,’మన్నవ
మహాతపస్వి’’అని శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ ,’’జ్ఞా నదీప౦  ఆచార్యమన్నవ’’అని శ్రీమతి
వాడవల్లి విజయ లక్ష్మి మొదలైనవారు మన్నవ మాస్టా రు గారిపై ప్రశంసల పూల జల్లు
కురిపించి తమ ఆత్మీయతను స్నేహాన్ని ,గురుభక్తిని ప్రకటించారు .ఇందరి మన్ననలు
అందుకున్న మన్నవ మాస్టా రు ధన్యులలో  ధన్యతములు .

 మన్నవ వారిని సత్కరించినవారిలో శ్రీ వేటూరి సుందరామ మూర్తి ,చైతన్య విద్యానికేతన్


,నటుడు చంద్రమోహన్,గుంటూరు లయన్స్ క్ల బ్ , సినీనటుడు బాలయ్య ,నటుడు
రంగనాద్ ,మంత్రి గీతారెడ్డి ,భీమవరం లో జరిగిన అఖిలభారత చిత్ర  కళోత్సవ సంఘం ,
తాడేపల్లి  గూడెం సాహిత్య సంస్థ ,భీమవరం లోజరిగిన బాపిరాజుశత జయంతి సంఘం
,కర్నూలుజిలల్లా తెలుగు రచయితల సంఘం ,అడవి బాపిరాజు లలితకళా పరిషత్
,చిరంజీవి జన్మ దినోత్సవ సంఘం ,తెనాలి విజ్ఞా న వేదిక ,మచిలీపట్నం ఆంద్ర సారస్వత
సమితి ,మంత్రి మాణిక్య వరప్రసాద్ ,పెద్దిభొట్ల సుబ్బరామయ్య ,గణితాచార్యులు భావనారి
సత్యనారాయణ ,ఉయ్యూరు సరసభారతి మొదలైనవారున్నారు  . 
  అనేక అవధానాలలో మన్నవ వారు పృచ్చకులుగా రాణించారు .  ఎప్పుడు ఫో న్ చేసినా
ఎంతో ఆత్మీయంగా మాట్లా డుతారు మన్నవ గారు .’’ఏమైనారాశారా ? ఏమైనా పుస్త కాలు
వేశారా?సరసభారతి అంటే నాకు మహా ఇష్ట ం .మీ గీర్వాణకవుల కవితా గీర్వాణం మీ
రచనలో హై లైట్ ‘’అని నిండు హృదయంతో మెచ్చుకొనే సంస్కారవంతులు
,సహృదయులు ,సాహితీ సుసంపన్నులు.ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు .

   ఈ తరానికి ,నేటి యువతకు ,ముఖ్యంగా దివ్యా౦గులకు ఆచార్య మన్నవ


సత్యనారాయణగారి జీవితం ,అధ్యయనం స్పూర్తి ,ప్రేరణా కల్గించి మార్గ దర్శకం చేయాలనే
తలంపుతో రాసిన వ్యాసం .

ఆధారం -8-12-18 శనివారం  ఉదయం దుగ్గిరాలలో ఆచార్య మన్నవ వారిని వారింట్లో


నేనూ మా బావమరిది ఆనంద్  కలిసినపుడు వారు ఆప్యాయంగా అందజేసన
ి వారి ‘’పదవీ
విరమణ అభినందన సంచిక –‘’విపంచి ‘’

శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రు డు

పుల్లెల వారి ప్రస్తా వనలు

వ్యాకరణ పా(వా )ణి’’ పాణిని ‘’

  పాణిని అంటే ‘’అష్టా ధ్యాయి’’ జ్ఞా పకం వస్తు ంది అందరికి .అంత అద్భుతమైన సంస్కృత
వ్యాకరణం లేదని అందరి భావన .ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణం గా గుర్తింపు ఉంది
.ఈయనకు పాణిన ,దాక్షీ పుత్రా ,శానంకి ,శాలా తురీయ ,ఆహిక ,,పాణి నేయ పణి పుత్ర
అనే పేర్లు కూడా ఉన్నాయి .అష్టా ధ్యాయి రాసిన వాడు అస్ట నామాలతో విలసిల్లా డన్న
మాట .ఈయన ముఖ్యశిష్యులలో ‘’కౌత్సుడు ‘’ఉన్నాడు .శిష్యులలో పూర్వ పాణీయులని
,అపరపాణీయులని రెండు రకాలున్నారు .శిష్యుల శక్తి సామర్ధ్యాలను బట్టి వ్యాకరణాన్ని
పాఠ భేదాలను ప్రవేశ పెట్టి బో ధించాడు .పాణిని పంజాబు ప్రా ంతం వాడు .ఒక సింహం
ఇతని మీదికి దూకి చంపేసింది అని కధనం .ఏ సంవత్సరం ఏ నెల  ఏ పక్షం లో
మరణించాడో తెలీదు కాని  మరణించిన తిది మాత్రం త్రయోదశి .అందుకే అది  ‘’పాణినీయ
అనధ్యాపక దినం ‘’గా తర తరాలుగా వస్తో ంది .అంటే త్రయోదశి నాడు గురువు శిష్యుడికి
పాఠం చెప్పడు

   పాణికికాలం పై భిన్నాభి ప్రా యాలున్నాయి కాని అందరు అంగీకరించింది క్రీ


పూ.2,900.ఆయన వ్యాకరణ శాస్త ్ర వేత్త మాత్రమె కాదు ,సమస్త ప్రా చీన వాజ్మయం
,భూగోళం ,ఆచార వ్యవహారాలూ ,రాజకీయం వాణిజ్యం ,ఇతర లౌకిక విషయాలు అన్నీ
ఆయన కు ‘’చేతిలోని ఉసిరి యే ‘’’’.పాణినీయం లో ఒక్క అక్షరం కూడా వ్యర్ధమైనది లేదు
అని పతంజలి తన భాష్యం లో చెప్పాడు .పాణిని కి ఉన్న సూక్షాం దర్శనాన్ని
ప్రస్తు తించాడు (సూక్స్మేక్రికా )వెయ్యి శ్లో కాలతో అష్టా ధ్యాయి శోభిస్తు ంది .ఆయన ప్రతిభకు
జై కొట్ట ని పాశ్చాత్య యాత్రికుడు లేనే లేడుపాణినీయం లో మూడు రకాల పతక
భేదాలున్నాయి .ధాతు పాఠంత ,గుణ పాఠం ఉపాది పాఠం లో ఇవి బాగా కనీ పిస్తా యి
.పాణిని వ్యాకరణానికి కూడా అష్టా ధ్యాయి ,అష్ట కం ,శబ్డా ను శాసనం ,వ్రు త్తి సూత్రం ,అష్టికా
అని అయిదు పేర్లు న్నాయి .వీటిలో అష్టా ధ్యాయి పేరే ప్రసద
ి ్ధ మైంది .

   తనకు ముందున్న వ్యాకరణ శాస్త ్ర వేత్తల మార్గ ం లో నడుస్తూ ,బుద్ధి కుశలత తో కొత్త
సంవిదానాలను కానీ పెట్టా డు పాణిని .బో ధనలో సౌకర్యం కోసం ‘’వ్రు త్తి ‘’కూడా
రాశాడంటారు .శబ్ద ఉచ్చారణ కోసం సూత్రా లతో ఒక శిక్షా గ్రందాన్నీ రాశాడు .ఇది కాల
గర్భం లో కలిసి పొ తే స్వామి దయా నంద సరస్వతి మొదలైన వారు ప్రా చీన గ్రంధాలను
ఆధారం గా చేసుకొని ఉద్ద రించారు .ఇందులో ఎనిమిది ప్రకరణ లున్నాయి .పాణిని
‘’జాంబవతీ పరిణయం ‘’అనే మహా కావ్యాన్ని కూడా రాశాడు .’’ద్విరూప కోశంఅనే చిన్న
పుస్త కం ,’’పూర్వ పాణినీయం  ‘’పేరు తో 24 సూత్రా ల గ్రంధమూ  రాశాడు ..అష్టా ధ్యాయి లో
శివ సూత్రా లలో ధ్వనుల పుట్టు క ఉచ్చారణ విధానం సూత్రా బద్ధ ం చేశాడు .ధాతు పా ఠం
లో క్రియల మూలాల గురించి వివరించాడు .

   పాణిని సూత్రా లకు ఎందరో మహా పండితులు ‘’వార్తికాలు ‘’రాశారు అందులో పతంజలి
పేర్కొన్న వారు కాత్యాయనుడు ,భారద్వాజుడు ,సునాగుడు ,క్రో స్ట ,బాడవుడు అనే
అయిదుగురు ముఖ్యులు .వ్రు త్తి అంటే వ్యాకరణ శాస్త ్ర ప్రవ్రు త్తి అని అర్ధం .వార్తికం అంటే
వ్రు త్తి కి వ్యాఖ్యానం .వార్తిక కారుదికే వాక్య కారుడు అనీ పేరుంది .వార్తికాలు లేక పో తే
అష్టా ధ్యాయి అసంపూర్ణం అయ్యేది .ఇవి వచ్చి నిండుదనాన్ని తెచ్చాయి .ఇందులో
కాత్యాయనుని వార్తికం ప్రసిద్ధి పొ ందింది .కాత్యాయనుదికే వరరుచి ,మేదాజిత్ ,పునర్వసు
,కాత్యుడు అనే పేర్లు న్నాయి .పాణిని ముఖ్య శిష్యుడే కాత్యాయనుడు .దక్షిణ దేశం వాడు
.ఈ విషయాన్ని పతంజలి ప్రకటించాడు ఒక సూత్రం లో

    పతంజలి క్రీ పూ.2,000 కాలం వాడు .పాణినీయం పై పతంజలి రాసిన భాష్యాన్ని ‘’మహా
భాష్యం ‘’అంటారు .దీనికే ‘’పద.’’అనే పేరు కూడా ఉంది .పతంజలి ని అపర ఆదిశేషువు గా
భావిస్తా రు .సూత్రం లో వార్తికం లో అభిప్రా య భేదం వస్తే ‘’పాతంజలీయం ‘’మాత్రమె
ప్రమాణం .ఈయనకూ చాలా పేర్లు న్నాయి .‘గోనర్దీయుడు ,గోణికా పుత్రు డు ,నాగ నాధుడు
,అహిపతి ,ఫణాభ్రు త్ ,శేష రాజు ,శేషాహి ,చూర్ని కారుడు ,పదకారుడు’’.మహా భాష్యం పై
ఎన్నో వ్యాఖ్యలూ వచ్చాయి .అందులో భర్త ృహరి రాసినదే ప్రా చీన మైనది  .

   అష్టా ధ్యాయి పై అనేక వృత్తు లు వచ్చాయి .పాణిని మేన మామ ‘’వ్యాడి ‘’అనే ఆయన
‘’వ్యాడి సంగ్రహం ‘’అనే పేర వ్రు త్తి రాశాడు .విక్రమార్కుని ఆస్థా నం లో ఉన్న వరరుచి ఇంకో
వ్రు త్తి రాశాడు .జయాదిత్యుడు ,వామనుడు కలిసి రాసిన వృత్తి కి ‘’కాశికా వ్రు త్తి ‘’అని పేరు
.ఇదీ గొప్ప పేరు పొ ందినదే .వీరిద్దరూ కాశీ లో ఉండి రాయటం చేత ఆ పేరొచ్చింది .అతి
ప్రధాన వృత్తి గా కాశికా వ్రు త్తి కి పేరుంది .దీని తర్వాత చెప్పుకో తగ్గ ద’ి ’ భర్త ృహరి ‘’ అనే పేరు
తో పిలువ బడే ఎనిమిదో శతాబ్దా నికి చెందిన బౌద్ధ పండితుడు  ‘’విమల మతి ‘’రాసిన
‘’భాగ వ్రు త్తి ‘’.16 వ శతాబ్ద ం వాడైన ‘’అప్పయ్య దీక్షితులు ‘’’’సూత్ర ప్రకాశిక ‘’అనే వ్రు త్తి
రాశాడు .దయానంద సరస్వతి ‘’అస్టా ధ్యాయీ భాష్యం ‘’అనే ప్రసిద్ధ గ్రంధం రాసి
సుసంపన్నం చేశాడు .

    పాణిని తర్వాత చాలా మంది వ్యాకరణాలు రాశారు .అందులో కాతంత్ర కారుడు ,చంద్ర
గోమి ,క్షపణకుడు ,దేవా నంది ,వామనుడు ,అకలంక భట్టు ,పాల్య కీర్తి ,శివ స్వామి భోజ
రాజు, బో పదేవుడు మొదలైన వారెందరో ఉన్నారు .ఇందరు రాసినా పాణినీయం  కు ఉన్న
గొప్ప తనం దేనికీ రాలేదు .అదీ పాణిని మేధ.

  ఆధారం –ఆచార్య శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రు డు గారు రాసిన ‘’పుల్లెల వారి ప్రస్తా వనలు ‘’.

పుల్లెల వారి ప్రస్తా వనలు-1

వారం క్రితం   ఉయ్యూరు లైబర


్ర ీకి వెళ్ళినప్పుడు పురాణం  సూరి శాస్త్రి గారి ‘’నాట్యాం బుజం
‘’తో బాటు’’ పుల్లెల వారి ప్రస్తా వనలు ‘’ పుస్త కమూ తెచ్చాను .మొదటిది చదివి అందులోని
విషయాలు తెలియ జేశాను .అది అవగానే పుల్లె ల వారి పుస్త కం చదివాను
.ఇది 760 పేజీల బృహత్ గ్రంధం . ఎన్నో శాస్త ్ర అలంకార వేదాంత కావ్య చర్చలున్న ఈ
మహా గ్రంధాన్ని హైదరాబాద్ లోని ‘’సంస్కృత భాషా ప్రచార సమితి ‘’ కేవలం రెండు వందల
రూపాయలకు అందించటం వారి ఆదర్శానికి తార్కాణ గా నిలిచింది .పుల్లెల వారి శేముషీ
వైదుష్యానికి  ఈ పుస్త కం అక్షర రూపమే .వారి సంస్కృత పాండితీ గరిమ ,శంకారద్వైతం పై
వారికున్న అవగాహన ,సమన్వయం ,విస్త ృత గ్రంధావ లోడనం , కౌటిల్య అర్ధ శాస్త ం్ర పై
ఉన్న పట్టు ,అన్నీ చవి చూడ తగిన గ్రంధం ఇది .కాస్త ఓపిక, తీరిక, అవగాహన ,ఉంటె ఇది
ఒక మణి దీపమే .

ఆచార్య శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రు డు గారిని మొదటి సారి గా సుమారు పాతిక ఏళ్ళ క్రితం
హైదరాబాద్ లో శృంగేరి శారదా పీఠం లో చూశాను .అప్పుడు వారికి ‘’నోరి చారిటబుల్
ట్రస్ట్ ’’ వారు వారి సాహితీ సేవ కు పురస్కారం ప్రదానం చేశారు .ఆ ట్రస్ట్  నిర్వ హిస్తు న్న శ్రీ
నోరి రామ క్రిష్నయ్య గారు మద్రా స్ నుండి  స్వయం గా వచ్చి సత్కరించి నగదు
బహుమతి అందించారు .ఆ సభ కు ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ పొ త్తూ రి వెంకటేశ్వరా
రావు అధ్యక్షత వహించారు .పుల్లా రెడ్డి స్వీట్స్ అధినత
ే కూడా వచ్చిన జ్ఞా పకం .నోరి రామ
క్రిష్నయ్య గారి అన్న గారు వెంకట శ్రీనాధ సో మయాజులు గారు అప్పటికేఒక ఏడాది క్రితం
మరణించారు .వీరు దశోపనిషత్తు లను  శ్రీ శంకర భాష్యానికి అనుగుణం గా అనువదించారు
బ్రహ్మ సూత్రా లను ,గీత నూ అనువాద సహిత వ్యాఖ్యానాలు రాసి ప్రచురించారు .వివాహం
మీద పుస్త కం రాశారు .మరణం పునర్జన్మ పై గ్రంధమూ రాశారు .సో మయాజులు గారు మా
రెండవ అబ్బాయి శర్మ భార్య ఇందిర(మా కోడలు )కు మాతా మహులు .వీరి వివాహ
విషయం లో ఉయ్యూరు వచ్చి మాతో మాట్లా డిన వారు యాజులు గారే .ఒక సారి
తమ్ముడు రామ క్రిష్నయ్య గారితో కలిసి ఉయ్యూరు వచ్చారు కూడా ,.పుల్లెల వారి
సన్మాన సభ మేము హైదరాబాద్ లో మా శర్మా వాళ్ళింట్లో    ఉండగా తెలిసి మా అబ్బాయి
ప్రో ద్బలం తో  మా ఇద్ద ర్నీ వెంట బెట్టు కొని తీసుకొని వెళ్ళారు .ఇదీ నేపధ్యం .అప్పటి దాకా
పుల్లెల వారి గురించి వినటమే కాని వారి విద్వత్తు తెలిసిన వాడిని కాను .అప్పుడే ఆయన
ప్రతిభను అందరూ వివరిస్తు ంటే ఇంత గొప్ప మహాను భావుడి పరిచయం ఇంత ఆలస్యం
గా పొ ందానా అని అనుకొన్నాను .ఆ తరవాత వారి పుస్త కాలు కొన్ని చదివాను .వారి
రామాయణ భాగాలు మా తమ్ముడు నాకు అంద జేశాడు . చదివి భద్రం గా దాచుకొన్నాను
. .ఇప్పుడు ముందుగా పుల్లెల వారి గురించి వివరించి ఆ తర్వాత’’ ప్రస్తా వనల’’లో వారు
చెప్పిన విషయాలపై సంక్షిప్త ం గా నాకు తెలిసింది అందిస్తా ను .

ఆచార్య పుల్లె ల శ్రీరామ చంద్రు డు గారు

మహా మహో పాధ్యాయులు పద్మశ్రీ విభూషితులు ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రు డు


గారు 24-10-1927 నతూర్పు గోదావరి జిల్లా కోన సీమ లో జన్మించారు తండ్రి
సత్యనారాయణ శాస్త్రి గారి వద్ద నే కావ్య నాటక ,సిద్ధా ంత కౌముది మొదలైనవి నేర్చారు
.మద్రా స్ సంస్కృత మహా విద్యాలయం లో వేదాంత శాస్త ం్ర అభ్యసించి సర్వోత్త ములుగా
ఉత్తీ ర్ణు లై స్వర్ణ పతకం పొ ందారు .వేదాంత శిరోమణి తో బాటు విద్వాన్ అయ్యారు
.ఉస్మానియా యూని వర్సిటి లో ‘’రస గంగాధరం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ డి.సాధించారు
.అక్కడే సంస్కృత ఆచార్యులై ,సంస్కృత అకాడెమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు . .
వాల్మీకి మహా కవి రచించిన శ్రీమద్ రామాయణానికి ప్రతి పదార్ధ తాత్పర్యాలతో ‘’బాలా
నందినీ ‘’వ్యాఖ్యానం రాసి పది సంపుటాలుగా ప్రచురించారు . వక్రో క్తి జీవితంలఘు సిద్ధా ంత
కౌముదికి వీరి తెలుగు వ్యాఖ్య సర్వ జనాకర్షణమయింది  ,కావ్యాలంకారం  ,కావ్యాదర్శం
,కావ్యాలంకార సూత్రం ,కావ్య ప్రకాశ ,,లోచన సహిత ధ్వన్యా లోకం మొదలైన పది
గ్రంధాలకు తెలుగు లో విస్త ృత వ్యాఖ్యలు చేశారు .‘’సు సంహత భారతం ‘’అనే సంస్కృత
నాటకం ,పాశ్చాత్య తత్వ శాస్త్రేతిహాసం ,బ్రహ్మ సూత్రా లు ,భగవద్గీతా శంకర భాష్యాలకు
తెలుగు వ్యాఖ్యానాలు రాశారు .దాదాపు అరవై చిన్న గ్రంధాలు రాశారు .మొత్త ం మీద వీరి
వాజ్మయ రాశి నూటా యాభై గ్రంధాలను దాటింది .

సంస్కృత అకాడెమి డైరెక్టర్ గా ,సురభారతీ సమితి కార్య దర్శి గా సుమారు ముప్ఫై


గ్రంధాలకు ,అప్పయ్య దీక్షితేంద్ర  కేంద్ర ప్రకాశ సమితికి వైస్ చైర్మన్ గా ఎనిమిది గ్రంధాలకు
సంపాదకులుగా ఉన్నారు .సంస్కృత భాషా సమితి ప్రచార సభ్యులుగా ,,ఉప కుల పతి గా
,కులపతి గా సుమారు ముప్ఫై ఏళ్ళు సేవ లందించారు. కేంద్ర సంస్కృత బో ర్డు
సభ్యులైనారు .లాల్ బహదూర్ శాస్త్రి విద్యా పీఠ సభ్యులు గా పని చేశారు .తిరుమల
తిరుపతి దేవస్థా నం గ్రంధ ప్రచురణ సంస్థ కు సలహా సంఘ చైర్మ గా వ్యవహరించారు .

పుల్లెల వారికి 1987 లో రాష్ట ్ర పతి పురస్కారం లభించింది .1993 లో ఉత్త ర ప్రదేశ్ సంస్కృత
సంస్థా న విశ్వ భారతి లక్ష రూపాయల పురస్కారాన్నిచ్చి సత్కరించింది .1997 లో గుప్తా
ఫౌండేషన్ ,2000 శివానంద ఎమినేంట్ సిటిజెన్ పురస్కారం ,2004 లో బిర్లా ఫౌండేషన్
వారి వాచస్పతి పురస్కారం తో లక్ష రూపాయల నగదు బహుమతి ,2007 లో అప్పా
జోశ్యుల విష్ణు భోట్లా కందాలై వారి పురస్కారం ,2011 లో సి పి.బ్రౌ న్
అకాడెమి 2,50,000 రూపాయల సర్వోత్క్రుస్ట పురస్కారం మొదలైన వెన్నో అవార్డు లు
రివార్డు లు అందుకొన్న విద్వాన్మణి శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రు డు గారు .

లాల్ బహదూర్ శాస్త్రి విద్యా పీఠం పుల్లెల వారికి ‘’మహా మహో పాధ్యాయ ‘’బిరుద ప్రదానం
చేసి గౌరవించింది .2011 భారత ప్రభుత్వం ‘’పద్మ శ్రీ ‘’ని మాత్రమె ఇచ్చి చేతులు దులుపు
కొంది..ఎన్నో విద్యా సంస్థ లు ఆధ్యాత్మిక సంస్థ లు పుల్లెల వారిని సత్కరించి సమ్మానించి
ఆ సాహిత్య సరస్వతీ మూర్తికి నీరాజనాల నందించి ధన్యత చెందాయి .పుల్లెల వారిలో
మనకు ఒక శంకరాచార్యులు ఒక కౌటిల్యుడు ఒక వాల్మీకి  ఒక వ్యాసుడు ఒక కాళిదాసు
,ఒక పాణిని ,ఒక ముమ్మటుడు ,ఒక విశ్వనాధుడు ఒక క్షేమేంద్రు డు ఒకరని ఏమిటి సకల
అలంకార శాస్త ్ర వేత్తలందరూ కని  పిస్తా రు మూలల లోకి చేరి విస్తు తం గా పరిశీలించి నిగ్గు
తెలిస్తేనే కాని వారికి తృప్తి ఉండదు .ఎనభై ఏ ఏడేళ్ళవయసు లో  ఇంతటి మహా మహులు
మన మధ్య జీవిస్తూ ఉండటం మనకు గర్వ కారణం .మన జన్మ ధన్యం కూడా .

 పుల్లెల వారి ప్రస్తా వనలు -2

‘’పుల్లెల వారి ప్రస్తా వనలు ‘’లో వ్యాకరణం ,అలంకార శాస్త ం్ర ,వేదాంతం ,అర్ధ శాస్త ం్ర ,ధర్మ
శాస్త ం్ర ,వివిధ విషయ గ్రంధాలు ,ఇతర రచనలు అనే విభాగాలున్నాయి .వ్యాకరణం లో
‘’లఘు సిద్ధా ంత కౌముది ‘’పై-41 పేజీలలో విస్త ృత చర్చచేశారు .పాణినీయం పై కొత్త
లోకాలు చూపించారు .వీటిని ఇదివరకే అందించాను .అలంకార శాస్త ం్ర లో వక్రో క్తి తో
ప్రా రంభించి కావ్య మీమాంసా ,కావ్యా దర్శం ,కావ్యాలంకారం,,కావ్యాలంకార సూత్రా లు
,ఔచిత్య విచారం,కావ్య ప్రకాశం ,లోచన సహిత ధ్వన్యాలోకం ,అలంకార శాస్త ం్ర లను తన
సునిసిత మేధో పరిజ్ఞా నాన్ని అందించి దానిలో అభి రుచి ఉన్న వారికీ మార్గ దర్శనం
చేశారు .

వేదాంత విషయాలను తైత్తి రీయ ,కేన ,ప్రశ్న ,ముండక ,మాండూక్య ఉపనిషత్తు లు ,వాటి
విశేషాలులో చెప్పారు ,వాటిల్లో అద్వైత భావ విన్యాసం ద్రు ష్టి గోచారం చేశారు .అద్విత
తత్త ్వం అందరికి అందు బాటు లో ఉండేది కాదని ,అదొ క అత్యున్నత మైన ఆధ్యాత్మిక స్తితి
అని అన్నారు .ఇది కొందరికి మాత్రమె సాధ్యం అన్నారు .శంకరా చర్య విరచిత బ్రహ్మ
సూత్రా భాష్యాన్ని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టి నంత హాయిగా వివరించారు .ఆస్తిక
,నాస్తిక దర్శనాలను స్పృశించారు ..వేదాంతానికి ‘’ఉత్త ర మీమాంస’’ అనే
పేరుందనిచెప్పారు . ప్రసద
ి ్ధ విమర్శకుడు హెచ్ ,పాత్త ర్ వేదాంతం అంటే అద్వైతమే అన్న
భావం ఏర్పడింది .దీనికి కారణాలు వేదాంతంకు మూలం  వ్యాసుడు రాసిన బ్రహ్మ సూత్రా లే
నన్నారు .ఈ సూత్రా లకు ఏంతో మంది వ్యాఖ్యానాలు చేసన
ి ా శంకరాచార్యుల వ్యాఖ్యానమే
సరోత్క్రుస్ట మైనదని చెప్పారు .ఏది సత్యం ?ఏది అసత్యం ?/అనే మాటలకు శంకరులు
‘’సర్వ విధాలా ఏనాటికీ మార్పు లేని సత్యం ,సర్వ విధాలా ఏ నాటికీ మార్పు లేని అసత్యం
‘’అనే అర్ధా లు గ్రహించారని వివరించారు .ఈ విషయాన్ని ప్రొ ఫెసర్ చంద్ర ధర శర్మ ‘’ది
క్రిటికల్ స్టేడి ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ‘’అనే గ్రంధం లో విపులం గా చర్చిన్చాడని గుర్తు
చేశారు .మాయా శక్తి అనిర్వచనీయం .దాన్ని కనుక్కోవటం కష్ట ం అన్నారు.దీనికి ఎన్నో
ఏళ్ళ క్రితం పేపర్ లో పడిన ఒక సంఘటన ను గుర్తు చేశారు .’ఒక చిన్న దేశానికి చెందిన
రాణి ఒక దుకాణానికి వెళ్లి  ఒక చిన్న వస్తు వును దొ ంగీలించిందట .దీని సాధక బాధకాలు
ఆవిడకు తెలియనివి కాదు .కాని జరిగి పో యింది .ఆ సమయం లో ఆమె ప్రవర్త న
‘’అనిర్వచనీయం ‘’.అన్నారు .ఇదే మాయ .

పరమేశ్వరుడు జగజ్జీవ శరీరుడు .జ్ఞా ని దృష్టిలో జగత్తు అనేది లేదు అని అంగీకరిస్తే చిక్కు
ఉండదు అంటారు .శంకరులకు ఉపనిషత్తు ల్లో మాయా వాదం అనే బ్రహ్మాస్త ం్ర
దొ రికింది.దాన్ని  వశం లో ఉంచుకొని వైశేషిక ,సంసాంఖ్య,,మీమాంసాది ద్వైతులను
నిర్భయం గా ఎదుర్కొని వాదం లో జయం పొ ందారు .అద్వైతికి ఎవరి తోనూ విరోధ
,విద్వేషాలు ఉండవు అన్నారు .వేదాంతానికి సంబంధించిన విషయాలను ఒక చోట
క్రో డీకరించి ఇలా చెప్పారు .-1-బ్రహ్మం మాత్రమె ఏకైక సత్యం .అది నిర్గు ణ  నిర్వివేదం .జ్ఞా న
స్వరూపం ,ఆనంద రూపం .2-నిర్వచనానికి అందని మాయ తన  శక్తి తో పని చేస్తే
బ్రహ్మమే సగుణ  బ్రహ్మ అవుతాడు .ఈ రూపానికి శివ విష్ణు మహేశాది పేర్లు న్నాయి .3-
జగత్తు మిధ్య అని చెప్పినా మిధ్యాత్వం అనేది కేవలం పరి భాషికమే .ఇతర సంప్రదాయాల
ప్రకారం జగత్తు ఎంత సత్యమో అద్వైతం ప్రకారమూ అంతే  సత్యం .అంతా మిధ్య అని ఏ
అద్వైతీ స్వేచ్చగా ,శాస్త ్ర విరుద్ధ ం గా ప్రవర్తించ కూడదు .జగత్తు ఏమై పో తుందో అన్న బాధ
అక్కర్లేదు .అది అందరిని వెన్నంటే ఉంటుంది .4-ద్వైతులు చెప్పే సాలోక్య ,సామీప్య
,సాయుజ్య ,సారూప్య ముక్తు లు అద్వైతానికి అడ్డు కావు .ఏ విషయాన్ని ముండక
ఉపనిషత్ భాష్యం లో శంకరులే వివరించారు ‘’మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు .సర్వ
వ్యాప్త మైన బ్రహ్మ ను సాక్షాత్కరించుకొన్న వారు ఆ బ్రహ్మ లోనే ప్రవేశిస్తా రు .అంటే బ్రహ్మ
గానే ఉంటారు ‘’అని స్పష్ట ం గా చెప్పారు .5-వేదాంత అధ్యయనం వలన నిజమైన
ప్రయోజనం కొద్ది మందికే కలుగుతుంది .

‘’యెన్ సైక్లో పీడయ


ి ా ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ‘’లో పాత్త ర్ అద్వైత సిద్ధా ంతానికి ప్రధాన
అంశాలను విశ్లేషించి చెప్పాడని పుల్లె ల వారు చెప్పి, వాటిని ఒక చోట చేర్చారు
.అద్వైతాన్ని సైద్దా న్త్రిక ఆధారం  మీద ,ఉపయోగించే స్తితి మీద చెప్ప వచ్చు .తత్వ శాస్త ం్ర
సంసార బంధం నుంచి విముక్తి లభించే మార్గ ం సూచించాలి  .బంధం అవిద్య వల్లే
ఏర్పడింది. అవిద్య తొలగే వరకు అవిశ్రా ంత కృషి చేయాలి. జ్ఞా నం పొ ందితే బంధం చేదింప
బడుతుంది .జ్ఞా నం అంటే తెలియ బడ వలసినది. చూసేది ,చూడ బడేది అనే భేదం నశిస్తే
లభించే జ్ఞా నమే మోక్ష దాయకం .ఈ పరిశుద్ధ చైతన్యమే ఆత్మ .ఈ ఆత్మ శుద్ధ చైతన్యమే.
బ్రహ్మ కంటే భిన్న మైంది కాదు .ఇది సత్యం కాదు అనే బాధితం కాని దే నిజమైన సత్యం
.శుద్ధ చైతన్యమే సత్యం .దీని అనుభవం  సుషుప్తి లో కలుగుతుంది ..ఆస్తికత్వం లో
ఏకేశ్వర వాదం గొప్పది .వేదం ప్రా మాణ్యాన్ని అంగీకరించే వారి ద్రు ష్టి యే మంచిది .అని
శాంకరాద్వైతాన్ని సవివరం గా సందేహ రహితం గా అన్ని ప్రమాణాలతో పుల్లెల వారు
నిరూపించారు .

శ్రీ మద్  భగవద్గీత కు శంకర భాష్యం పై చర్చిస్తూ  ‘’యన్నామ ధేయ స్మరణేన  జం తుహ్
ప్రా ప్నోతి నిస్శ్రేయష భాగ దేయం –తాన్ శంకరాచార్య శుభాభిదేయాన్ నిత్యం నమామః
శివ రూప దేయాన్ ‘’అనే శ్లో కం తో ఆచార్య శంకరుల గుణ నామ కీర్తనం చేశారు .గీత అంటే
గానం చేయ బడిందని అర్ధం కాని ఇక్కడ చెప్ప బడింది ఉప దేశింప బడిందని అర్ధం .ఉప
నిషత్ అనే పదాన్ని విశేష్యం గా అధ్యాహారం గా తెచ్చుకొని ‘’ఉపదేశించ బడిన ఉపనిషత్తు
‘’అనిఅర్ధం చెప్పుకోవాలి .ఇందులో ప్రతి శ్లో కమూ ఉపనిషత్తే.మహా బారతం భీష్మ పర్వం
లో 25-42 అధ్యాయాల మధ్య ఉన్న 18 అధ్యాయాలే భగవద్ గీత .భారతం లో ఒక పేరు
భాష్యం లో వేరొక ఏరు అధ్యాయాలకు ఉన్నాయి ఆరవదానికి ధ్యాన యోగం శంకర భాష్యం
లో ‘’అభ్యాస యోగం ‘’అయింది .రామానుజుడు ‘’యోగాభ్యాస యోగం అన్నాడు .ఎనిమిదో
అధ్యాయానికి ఒక దానికే తారక బ్రహ్మ యోగం  బ్రహ్మాక్షర  నిర్దేశ యోగం ,అక్షర పరబ్రహ్మ
యోగం ,ధారణా యోగం ,మహా పురుష యోగం ,అభ్యాస యోగం అనే పేర్లు న్నాయి
ఆత్మ జ్ఞా నానికి కావలసింది విషాదం కాదు .విషాద గంధ శూన్యమైన వైరాగ్యం అని చక్కని
అర్ధం చెప్పారు పుల్లెల వారు .అందుకే శ్రీ కృష్ణు డు అర్జు నునికి ‘’నీకు కర్మ మార్గ ం లోనే
అధికారం ‘’అని ఖచ్చితం గా చెప్పాడు .గీతా శాస్ట ్ర ప్రా రంభం రెండవ అధ్యాయం అయిన
‘’సాంఖ్య యోగం ‘’లోని 11 వ శ్లో కం తోనే ప్రా రంభం అని శంకర భగవత్పాదులు
సూచించారని ,దీన్ని రామ రాయ కవి సమర్దిన్చాడని వివరణ ఇచ్చారు .భగవద్ గీత
‘’మానసికం గా ,బౌద్ధికం గా ,ఆధ్యాత్మికం గా వేరు వేరు స్థా యిల్లో న్న మానవులలో ప్రతి
ఒక్కరికీ ఉపయోగించే వేరు వేరు సన్మార్గా లను చూపడం ద్వారా సర్వ లోక ప్రియత్వాన్ని
సంతరించుకొన్న ‘’సర్వ జన హిత గ్రంధం ‘’గా పుల్లెల వారు విశ్లేషించారు .సర్వ మత
సామరస్యమే  గీత చెప్పిందన్నారు .ఈ భావం దేశ మంతటా ప్రతిష్టిత మైనదన్నారు
ఎనిమిదో శతాబ్దా నికి చెందినఒక కర్నాటక రాజు వేయించిన శిలా శాసనం లో ఉన్న ఒక
శ్లో కం ఈ విశాల దృక్పధాన్ని అభి వ్యక్తీకరించిందని ఆచార్య పుల్లెల గుర్తు చేశారు ,

‘’యం శైవాః సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినో –బౌద్దా బుద్ధ ఇతి –ప్రమాణ
పటవఃకర్తేతి నైయాయికాః

అర్హన్నిత్యధ ,జైన శాసన  రదాః  కర్నేతి మీమాంసకాః –సో -యంనొ విదధాతు వాంచిత
ఫలం త్రైలోక్య నాదో  హరిహ్ ‘’

‘’ఏ మహా విష్ణు వు ను శైవులు శివుడని ,వేదాంతులు బ్రహ్మ అని ,బౌద్ధు లు బుద్ధు దని
,నైయాయకులు కర్త అని ,జైనులు అర్హత్ అని ,మీమాంసకులు కర్మ అని ,ఉపాసిస్తు న్నారో
త్రిలోక నాధుడైన ఆ శ్రీ హరి మన కోర్కెలు తీర్చు గాక ‘’అని అర్ధం .

దీన్ని పుల్లె లా వారు ఆధునిక కాలానికి అన్వయిస్తూ ఒక శ్లో కం రాసి  చెప్పారు –

‘’యం శైవాః శివ ఇత్యహుర్మజద ఇత్యర్చంతి  యం పార్శికాః-యూదైస్చైవ జహో వ ఇత్యభి


దధ త్యల్లే తి మహమ్మదః
చీనాః షాగరిత్య చిన్త ్య మహిమాః   సిక్   ఖాః పరత్మేతి తే –సర్ర్వే క్రైస్తవాశ్చ గాడితి స నః
పాయాత్ సదాత్మా పరః ‘’

‘’ ఏ పరమాత్మ శైవులు శివుడని ,పార్సీలు అహద్  మజ్ దఅని ,యూదులు యహో వా


అని ,ముస్లిములు అల్లా అని ,చైనీయులు షాంగ్ తి అని ,సిఖ్ లు పరమేశ్వరుడని
,క్రిస్తియన్లు గాడ్ అని ఆరాధిస్తా రో ఆ పరమాత్మ మనలను రక్షించు గాక అని విపులార్ధం .

కృష్ణు డు అర్జు నితో ‘’నివృత్తి మార్గ ం అందరికీ వర్తిచదు .ప్రస్తు తం దీనికి నీకు అధికారం లేదు
.కొన్ని వేలలో ఎఒక్కరికో ఇది సాధ్యం .నువ్వ్వు కర్మ యోగాన్ని చేయాల్సిందే .యుద్ధ ం
చేసి అన్యాయాన్ని పార ద్రో లి ధర్మ ప్రతిష్టా పన చేయాల్సిందే ‘’అని నిష్కర్ష గా ఉపదేశించాడు
అని అన్నారు .శ్రీ కృష్ణు డు మొదటి నుంచి చివరి దాకా ‘’అస్మత్ ‘’అనే శబ్దా న్ని ప్రయోగించి
చెప్పాడు .అంటే విష్ణు భక్తీ యోగం గా చెప్పినట్లు అనుకోవాలి .కాని భక్తీ యోగాన్ని శ్రీ
శంకరులు  అభినవ గుప్తు డు ‘’శివ భక్తీ యోగం ‘’గా ప్రతి పాదించారు .పరతత్వం ఒక్కటే
అయినప్పుడు అన్నీ అంగీకరాలే అంటారు ఆచార్య పుల్లెల .’’ఉత్త మః పురుషస్త ్వన్యః
‘’అన్నప్పుడు పరమాత్మ మహా విష్ణు వు ,మహాశివుడు ,మహా గణపతి ,మహా శక్తి ఏదైనా
కావచ్చు నంటారు .

1875 లో జన్మించిన బెల్లం కొండ రామ రాయ కవి 38 ఏళ్ళు మాత్రమె జీవించి గీత కు
‘’భాష్యార్య ప్రకాశికః ‘’అనే వ్యాఖ్య రాశారని ,వారికి వేదం  న్యాయ ,శబ్ద శాస్త్రా లలో
అసాధారణ పాండిత్యం ఉన్నాదని 150 కి పైగా గ్రంధాలు రాశారని అందులో అద్వైతానికి
చెందిన గ్రంధాలు సర్వోత్క్రుస్ట ం అని పించుకోన్నాయని ,అందుకే రామరాయ కవి కి
‘’అభినవ శంకరులు ‘’అన్న బిరుదు ను పండిత లోకం ప్రదానం చేసిందని జ్నాపకం చేశారు
.రామరాయ కవి వ్యాఖ్య మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారి వద్ద ఉంది  నేనూ
దాన్ని తిరగేశా. బుర్రకేక్కిన వైనం లేదని జ్ఞా పకం .
 పుల్లెల వారి ప్రస్తా వనలు -3

అప్పయ్య దీక్షితులు

పుల్లెల వారి ప్రస్తా వనలు లో అప్పయ్య దీక్షితులు రాసిన ‘’సిద్ధా ంత లేశ సంగ్రహం ‘’పై
మంచి విషయాలు చెప్పారు .మహా పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు తమిళ
నాడు లోని ఆర్కాట్ జిల్లా లో ‘’అడయప్పాలెం ‘’గ్రా మం లో జన్మించారు .1554-1626
కాలంవాడు .మహా వైయ్యాకర ణుడు అయిన భట్తో జీ దీక్షితులు వీరి వద్ద వేదాంత
శాస్త్రా ధ్యనం చేశాడు .గురువు ను గురించి స్తు తిస్తూ

‘’అప్పయ్య దీక్షి తేంద్ర  విద్యా గురూనమస్యామః యత్క్రుతి బో దా బో దౌ


విద్వాదవిద్వాద్విభాజనో పాదీ ‘’అన్నాడు .అంటే ‘’ఒక వ్యక్తీ పండితుడు ఔనా కాదా అని
చెప్పటానికి ఎవని గ్రంధాలు అర్ధం చేసుకోవటం ,అర్ధం చేసుకోక పో వటం అనేవి నిర్ణా యక
ప్రమాణా లో అలాంటి సమస్త విద్యా గురు వైన ఆప్పయ్య దీక్షితులకు నమస్కారం ‘’.

  సర్వ తంత్ర స్వతంత్రు డైన అప్పయ్య దీక్షితుల కీర్తి ఆయన జీవిత కాలం లోనే భారత
దేశం అంతా వ్యాపించింది .ఈయన సో దరుని మనుమడు మహా కవి అయిన నీల కం-ఠ
దీక్షితులు 1637 లో ‘’నీల కంఠ విజయ చంపువు ‘’రాశాడని పుల్లెల వారన్నారు .తన
పన్నెండవ ఏటనే అప్పయ్య దీక్షితుల ఆశీస్సులు పొ ందాడు అప్పయ్య కీర్తిని గురించి ఒక
శ్లో కం లో వర్ణించాడు

‘’యం విద్మఇతి యద్గ ం్ర దాభ్యస్యామో ఖిలానితి –యస్య శిష్యః స్మ ఇతి శ్లా ఘంతే స్వం
విపశ్చితః ‘’అన్నాడు అంటే ‘’మాకు అప్పయ్య దీక్షితుల వారి పరిచయం ఉందని కొందరూ
,వారి గ్రంధాలు అభ్యసిస్తు న్నామని కొందరూ వారి శిష్యుల మని మరి కొందరూ
పండితులలో చాలా మంది గొప్పలు చెప్పుకొంటారు ‘’అని అర్ధం .దీక్షితులకు హరి
హరాదుల విషయం లో భేద బుద్ధి లేని అద్వైత వాది.సిద్ధా ంత పరం గా అద్విత వాడి
అయినా పరమేశ్వరుని పై ప్రగాఢ భక్తీ ఉన్న వాడి నని చెప్పుకొన్నాడు .
‘’మహేశ్వరే వా జగదీశ్వారే జనార్దా నేవా జగదంత రాత్మని –ణ భేద లేశ ప్రతి పత్తి రాస్తి మే
తదాపి భక్తిసృనేంద్ర శేఖరే ‘’అని చెప్పుకొన్నాడు .అప్పటికే దక్షిణ దేశం లో వైష్ణవాన్ని
బౌద్ధా న్ని ఎదుర్కోవటం కోసం శివ పారంయాన్ని ప్రతి పాడిస్తూ అనేక గ్రంధాలు రాశాడు
.శివద్వేషం లో శివుడు కూడా జీవుడే అని వైష్ణవులు అన్నారు .విష్ణు వు జీవుడే అని
శైవులన్నారు అదీ ఆ నాటి పరిస్తితి .తన ప్రయత్నం అంతా శ్వ ద్వేషాన్ని శమింప
జేయటానికే నన్నాడు .తనకే మాత్రం విష్ణు ద్వేషం లేదని నిర్ద్వంద్వం గా తెలిపాడు .

     నీల కం ఠా చార్యులు రాసిన బ్రహ్మ సూత్రా భాష్యానికి అప్పయ్య దీక్షితులు తనకు
ఆశ్రయం ఇచ్చిన రాజు చిన బొ మ్మ నాయకుడు కోరగా ‘’శివార్క మణి దీపిక ‘’అనే
వ్యాఖ్యానం రాశాడు .ఈ  గ్రంధాన్ని దీక్షితులు స్వయం గా అయిదు వందల మంది
పండితులకు పాఠం చెప్పాడు .రాజు మెచ్చి ఆ పండితులందరికి భోజనం వసతి సౌకర్యాలు
కల్పించాడు .ఈ పుస్త కం ప్రా రంభం లో దీక్షితులు ‘’ఉపనిషత్తు లకు శ్రు తులకు ,అన్ని
పురాణాలకు స్మృతులకు మహా భారతం మొదలైన వాటికి కూడా గొప్ప తాత్పర్యం
అద్వైతాన్ని  ప్రతి పాదించ టం లోనే బ్రహ్మ సూత్రా ల తాత్పర్యం కూడా అద్వై లోనే అనే
విషయాన్ని వదిలి విమర్శించే వారికి స్పష్ట ం అవుతుంది శంకరాచార్యులు మొదలైన
ప్రా చీనులు కూడా దీనినే గ్రహించారు .అయినా తారునేండు  శేఖరుదైన ఆ పరమేశ్వరుని
అనుగ్రహం ఉంటేనే కాని మానవులకు అద్విత వాసన కలగదు ‘’అన్నాడు అందుకే ఈశ్వర
పారరామ్య ప్రతి పాదిత మైన ఈ భాష్యాన్నికి వ్యాఖ్యానం రాస్తు న్నానైచేప్పాడు .

  అప్పయ్య దీక్షితులు నాలుగు వందలకు పైగా గ్రంధాలు రాశాడని ప్రతీతి .అందుకే


‘’చతురధిక శత గ్రంధ ప్రణేత ‘’ అనే బిరుదు పొ ందాడు .అన్నీ గొప్ప ప్రా మాణిక గ్రంధాలే
.చిన్న పుస్త కాలుగా వివిధ దేవతలపై స్తో త్రా లు రాశాడు .వీటికి విపుల వ్యాఖ్యలూ రాశాడు
.అందులో ఆయా సంప్రదాయాలకు ,సిద్ధా ంతాలకు సంబంధించిన ఎన్నో విషయాలు గుడి
గుచ్చి వివరించాడు .ఇవన్నీ చదివి అర్ధం చేసుకొనే పండితులు ఉండటం కష్ట ం అంటారు
పుల్లెల వారు .’’దీక్షితులు సాక్షాత్ పరమ శివావతారమే ‘ అవతార పురుషులే ‘’అని శ్రీ
కంచి పరామాచార్యుల వారన్నారని గుర్తు చేశారు .కువలయానందం ‘’అనే ఉద్గ ం్ర ధాన్ని
దీక్షితులు రచించాడు .
  ‘’శాస్త ్ర సిద్ధా ంత లేశ సంగ్రహం ‘’సాటి లేని ప్రౌ ఢ గ్రంధం అంటారు పుల్లెల వారు
.అద్వైతానికి  చెందిన ఎన్నో గ్రంధాలను చదివి సారాన్ని గ్రహించి అప్పయ్య దీక్షితులు
దీన్ని రాశాడన్నారు .41 గ్రందాల పేర్లు పది రచయితల పేర్లు పేర్కొన్నాడు ఇందులో
.’’ఇలాంటి గ్రంధం  మరే శాస్త ం్ర లోను ఉన్నట్లు కనబడదు’’ అని ఆచార్య తేల్చి చెప్పారు
మాజీ ఐ జి..శ్రీ కే అరవింద రావు తనను దీనిని తెలుగు లో వ్యాఖ్యానం రాయమని
కోరారని చెప్పారు .ఎప్పుడో తాను క్రిష్ణా లంకారం అనే వ్యాఖ్యతో తమ గురు దేవులు శాస్త ్ర
రత్నాకర శ్రీ ఎస్ ఆర్ .కృష్ణ మూర్తి శాస్త్రి గారు రాసిన టీకా తిప్పణి తో ఉన్న గ్రంధాన్ని
చదివానని ఇప్పుడు  మననం చేసుకొని తెలుగు అనువాదం చేశానని వినమ్రం గా పుల్లెల
వారు చెప్పారు ...’’బాలానందిని ‘’గా దాన్ని అనువాదం చేశానని చెప్పుకొన్నారు .అరవింద
రావు గారే  స్వయం గా ప్రూ ఫులు దిద్దా రని గుర్తు చేసుకొన్నారు .దీనిని సద్గు రు శివానంద
మూర్తి గారికి అంకితమిచ్చి జన్మ ధన్యం చేసుకోన్నానన్నారు 

పుల్లెల వారి ప్రస్తా వనలు -4(చివరి భాగం )

 కౌటిల్యుడు –అర్ధశాస్త ం్ర

   కౌటిల్యుడు అని పేరొందిన ఆర్య చాణక్యుడు రాసిన అర్ధ శాస్త ం్ర పై పుల్లె ల వారు ఎన్నో
విశేషాలను ‘’కౌటిలీయం అర్ధ శాస్త ం్ర ‘’లో వివరించారు .అందులోని కొన్ని ముఖ్యాంశాలను
మీ ముందుంచుతున్నాను .

  మహా మేధావి అయిన కౌటిల్యుడు అర్ధ శాస్త ం్ర రాశాడు .ఆయనకు తలి దండ్రు లు పెట్టిన
పేరు ‘’విష్ణు గుప్తు డు ‘’.చణకుని ‘’కుమారుడు కనుక చాణక్యుడు అయ్యాడు . కౌటిల్యుడు
అనేది గోత్రనామం అని ‘’శామ శాస్త్రి’’ అనే మైసూర్ ప్రా చ్య పరిశోధనా సంస్థ అధికారి
పేర్కొన్నారు ఈయనే ఈ గ్రంధాన్ని విస్త ృతం గా పరిశోధించి కొన్ని భాగాలు ‘’ఇండియన్
యాంటి క్వెరీ ‘’లో 1905 లో ప్రకటించారు .1909 లో సంపూర్ణ గ్రంధాన్ని సేకరించి
ప్రచురించారు .కాల గర్భం లో కలిసి పో యిన ఈ ఉద్గ ం్ర ధాన్ని బయటికి తీసి వెలువరించి
మహో ప కారం చేసన
ి ఘనత శామ శాస్త్రి గారిదే .వారికి యావద్ భారత జాతి రుణ పడి
ఉంది .మౌర్య చంద్ర గుప్తు ని అమాత్య శేఖరుడే కౌటిల్యుడు అని ,ఆయనే అర్ధ శాస్త ం్ర
రచించాడని సప్రమాణం గా ,సంయుక్తికం గా ప్రతి పాదించారు శాస్త్రి గారు .హిల్ బ్రా ట్
,హర్త ల్ ,యాకోబి ,స్మిత్ మొదలైన పరిశోధకులు సమర్ధించారు .క్రీ.పూ.325-273 కాలం లో
పాలించిన చంద్ర గుప్త మౌర్యుని మహా మాత్యుడైన  చాణక్యుడు క్రీ.పూ..400 లో అర్ధ
శాస్త్రా న్ని రాశాడు .ఈ విషయాలన్నీ శ్రీ జయ చంద్ర విద్యాలంకార్ ‘’భారతీయ ఇతి హాస కి
రూప రేఖ ‘’పుస్త కం లో ‘’కీత్ ‘’పండితుని అభియోగాలన్ని తప్పు అని రుజువు చేసి
ప్రచురించాడు .

   ప్రా చీన కాలం లో అర్ధ శాస్త ్ర ప్రభావం అనేక గ్రందాల మీద ఉంది .సంస్కృత సాహిత్యం లో
అర్ధ శాస్త ం్ర కామ శాస్త ం్ర ప్రభావం మరీ ఎక్కువ .కామందకుడు ‘’నీతిశాస్త  ్ర సారం ‘’అనే
గ్రంధాన్నిక్రీ.శ.400 లో  అర్ధ శాస్త ం్ర ఆధారం గానే రాశాడు .కౌటిల్యుడే విష్ణు గుప్తు దని  నంద
వంశాన్ని నిర్మూలం చేసి మౌర్యునికి పట్టా భి షేకం చేసింది చాణక్యుడే నని ఇందులో
వివరించాడు .కాళిదాసు ,భారవి మాఘుడు పై కూడా దీని ప్రభావం ఉంది .బట్ట భాణుడు
చాలా చోట్ల అర్ధ శాస్త ్ర ప్రస్తా వన చేశాడు .క్రీ.శ.300 ప్రా ంతం లో రాయ బడిన ‘’పంచతంత్రం
‘’లో చాణక్యుని పేరు ఉంది .క్రీ.శ.600 లో విశాఖ దత్తు డు రాసిన ముద్రా రాక్షస నాటకం
చాణక్యుడికి రాక్షస మంత్రికి సంబంధించిన కదా .

   అర్ధ శాస్త ం్ర లో 15 అధికరణా లున్నాయి .ప్రతి అధికరణానికి కొన్ని అధ్యాయాలున్నాయి


.మొత్త ం మీద 150 అధ్యాయాలున్నాయి .సాధారణం గా అధ్యాయాలలో
అధికరణలుంటాయి దీనికి విరుద్ధ ం గా చాణక్యుడు అధికరణ లలో అధ్యాయాలను
ఉంచాడు .వాత్సాయన  కామ సూత్రా లలో నూ ఇలాగే ఉంది .రాజ శేఖరుడు కావ్య
మీమాంస లో ఇదే పద్ధ తిని అనుసరిమ్చాడని పుల్లె ల వారు అన్నారు .

       32 అక్షరాలను ఒక గ్రంధం గా పేర్కొంటారని అర్ధ శాస్త ం్ర లో 600 గ్రంధాలు ఉన్నాయని
చెప్పారు .అతి సులభ మైన శైలిలో సూత్రా ల లాగా చిన్న చిన్న వాక్యాలుగా అర్ధ శాస్త్రా న్ని
రాశాడు .కొన్ని శ్లో కాలూ ఉన్నాయి .ప్రా చీన అర్ధ శాస్త ్ర జ్ఞు లైన శుక్రు డికి ,బృహస్పతికి
ముందు గా నమస్కరించి అర్ధ శాస్త ం్ర మొదలెట్టి రాశాడు .’’దీరీ’’ తో బాటు ప్రయోగాన్ని
చెప్పాడు .ఆ నాడు చెప్పినవి నేటికీ అనువర్తిస్తా యి .అందుకే దీన్ని ‘’త్రికాలా బాధిత గ్రంధం
‘’అన్నారు

             

   కౌటిల్యుడు గ్రీకు మేధావి తత్వ వేత్త శాస్త ్ర వేత్త అలేక్జా ందర్ గురువు అయిన అరిస్టా టిల్
కాలం వాడు ..కౌటిల్యుడు మౌర్య వంశ స్తా పకుడు  చంద్ర గుప్తు ని గురువు
,మహామాత్యుడూ కూడా .ఇద్ద రి భావాలలో కొన్ని మౌలిక భేదాలున్నాయి .’’రాజ్యం
అత్యన్నత రాజ్యంగా విదానంద్వారా పాలించాలి అధికారులు కార్య నిర్వహణ దక్షులు
,సద్గు ణ సంపన్నులు గా ఉండాలి .రాజ్య పాలకులు సుస్తిరం గా ఉంటేనే రాజ్యం ఇది
సాధ్యం ‘’అని  అరిస్టా టిల్ అ భిప్రా య పడ్డా డు .కౌటిల్యుడు కూడా ‘’రాజ్యం సుస్తిరం గా
ఉండాలంటే ఒక వ్యక్తీ సర్వాధికారి గా ఉండాలి .అప్పుడే క్షేమం కలుగుతుంది ‘’అన్నాడు
సంఘ రాజ్యాలు లేక గణ రాజ్యాలు సంఘటితం గా బలం గా ఉంటాయన్నాడు కౌటిల్యుడు
.రాజు నిరంకుశం గా  ప్రవర్తించటానికి  వీలు లేదని ‘’అతను కూడా జీతం తీసుకొనే ఒక
ప్రజా సేవకుడు ‘’అని అంటాడు ..రాజు అపరాదుల్ని శిక్షించటం వరకే అధికారి అని 
ఆయన చేసే ప్రతి పని మంత్రు ల పర్య వేక్షణ తోను ప్రజా సంక్షేమ ద్రు ష్టి తోను ధర్మం బద్ధ ం
గాను ఉండాలని  ఆంక్షలు విధించాడు. అంటే రాజుకు నిరంకుశాధికారం కట్ట బెట్ట లేదు
.త్రయీ ధర్మాన్ని రక్షించాలని కౌటిల్యుని అర్ధ శాస్త ్ర సారాంశం .

       ‘’మానవుడిని భయ పెట్టి పాలించాలి ‘’ అన్న ‘’మాక్ విల్లి ‘’భావానికి కౌటిల్యం


విరుద్ధ ం .దండానికి ప్రా ధాన్యత నిచ్చినా ,అపరాధాన్ని మించిన దండాన్ని ఒప్పుకో లేదు
కౌటిల్యుడు .మాక్ విల్లి రాసిన ‘’ప్రిన్స్ ‘’గ్రంధం కౌటిల్యుని అర్ధ శాస్త్రా న్ని ఆధారం గా
చేసుకొని రాసినా విపరీత ధో రణులు ఎక్కువ .పంచతంత్రం ఎనిమిదో శతాబ్ద ం లోనే
పాశ్చాత్య దేశాల్లో కాలు పెట్టింది .అర్ధ శాస్త ం్ర అంటే ఆర్ధిక వ్యవహారాలను అంటే ఎకనామిక్స్
మాత్రా మే చెప్పేదికాదని అర్ధం అంటే ‘’మనుషులున్న భూమి ‘’అని కౌటిల్యుడే చెప్పాడు
.అందుకే అర్ధ శాస్త ం్ర ‘ప్రా చీన భారతీయ లౌకిక విషయ విశ్వ కోశం ‘’అని నిస్సందేహం గా
చెప్ప వచ్చు నని ఆచార్య పుల్లెల అన్నారు .

    విదేశీ పాలన కు పూర్వం భారత దేశం లో రాజ్యాల పాలన అర్ధ శాస్త ం్ర ఆధారం గానే
జరిగిందని ప్రొ ఫెసర్ ఎస్.ఆర్ కులకర్ణి మరాఠీ లో రాసిన ‘’శివ కాలేన రాజ నీతి ఆణి రణ
నీతి ‘’గ్రంధం లో సవివరం గా రాశాడని గుర్తు చేశారు .’’శ్రీ మూలం ‘’అనే పేర అర్ధశాస్త్రా నికి
మహా మహో పాధ్యాయ టి గణపతి శాస్త్రి సంస్కృతం లో వ్యాఖ్య రాసి 1923 లో
తిరువనంతపురం నుండి ప్రకటించినట్లు తెలిపారు .’’ప్రొ ఫెసర్ కాం గ్లే’’దీనికి ఇంగ్లీష్ లో
విపులమైన వ్యాఖ్య టీకా టిప్పణి రాసి 1960 లో ప్రచురించాడు .ఇది చాలా ప్రా మాణిక
గ్రంధం అంటారు పుల్లెల వారు .

                               శివ ద్రు ష్టి

   ఆచార్య  శ్రీ రామ చంద్రు డు గారుశివ ద్రు ష్టి పై  ద్రు ష్టి ప్రసరించారు .శైవమతం
‘’కాల్కొలిదిక్ యుగం ‘’( calcolithic age )పూర్వం ,ఇంకా పూర్వమే ఉండేదని సర్ జాన్
మార్షల్ చెప్పాడన్నారు .వివిధ దేశాల్లో వివిధ రూపాలను శైవం  వర్ధిల్లి ంది అంటారు
తమిళ నాడులో శైవ సిద్ధా ంతం కాశ్మీర్ లో శివా ద్వైతం ,కర్నాటక లో వీర శైవం ప్రధాన శైవ
మతాలు .కాశ్మీర్ లో శైవం చాలా కాలం గురు శిష్య పరం పర లో వర్ధిల్లి ంది .తొమ్మిదో
శతాబ్ద ం లో ‘’ఉప గుప్తు డు ‘’శైవ సిద్ధా ంతాలను మొదటి సారి గా గ్రంధస్త ం చేశాడు .వాటికి
‘’శివ సూత్రం ‘’అని పేరు .శివుడు కలలో కన్పించి ఉపదేశించిన సూత్రా లివి .శంభో పాయం
శాక్తో పాయం ,అణవోపాయం అనే మూడు భాగాలలో 77 సూత్రా లున్నాయి .వ్యాఖ్యానాలు
ఉంటె కాని  ఇవి అర్ధం కావు .కాశ్మీర శైవం లోశివాద్వైతం ,త్రిక సిద్ధా ంతం ,ప్రత్యభిజ్ఞా న
సిద్ధా ంతం అని మూడు పేర్లు న్నాయి .త్రిక సిద్ధా ంతం అంటే పరా అపరా పరాపర అని
కొందరు ,అభేద భేద భేదాభేద అని కొందరు భావిస్తా రు .చిత్ ,ఇచ్చా ,జ్ఞా నాలు అంటారు
మరికొందరు .పాణిని కాత్యాయన పతన్జ లుల ను బట్టి వ్యాకరణానికి ‘’త్రిముని ‘’అనే
పేరొచ్చిందని ఆచార్య అంటారు .
         శక్తి రూపం అయిన పరతత్వం తనను ప్రకటించటం అనేదే జగత్ సృష్టి .మర్రి
విత్త నం లో మహా వృక్షం శక్తి రూపం లో ఉన్నట్లు ఈ చరాచర జగత్తు అంతా పరమ శివుని
హృదయం లో బీజ రూపం లో ఉంది అని ‘’పరాత్రిమ్షి క ‘’చెబుతోంది .చిత్  అంటే  స్వయం
ప్రకాశమైన పరతత్వ రూపం .ఆనందం అంటే పరిపూర్నానందం .దీనికే స్వాతంత్ర్యం అని
కూడా పేరు .బాహ్య అపేక్ష లేకుండా ఏ పని అయినా చేయగలదు .పరతత్వం లో ఉన్న ఈ
విభాగానికే’’ శక్తి’’ అని పేరు .నిజంగా   చిత్ ఆనందం రెండూ పరతత్వ రూపాలే .సృష్టి
ప్రక్రియ ను ‘’ఇచ్చ’’అంటారు ఇచ్చాశక్తిని బట్టి పరతత్వానికి సదాశివుడు లేక సాదాఖ్యుడు
అంటారు ..జ్ఞా నం అంటే తెలుసుకొనే శక్తి. దీన్ని పురస్కరించుకొని పరతత్వానికి
ఈశ్వరుడు అనే పేరొచ్చింది .ఏ రూపాన్ని అయినా ధరించే శక్తికి ‘’క్రియ ‘’అని పేరు .ఈ
శక్తిని బట్టి పరతత్వం సద్విద్య లేక శుద్ధ విద్య అని చెప్ప బడుతుంది

          శివ తత్త ్వం-- అంటే పరమ శివుని ‘’విశ్వోత్తా ర స్వరూపం ‘’విశ్వ మాయ స్వరూపం
అనీ అనచ్చు. సృష్టి చేయటానికి పరమ శివుని లో మొదట కలిగే ప్రధమ స్పందననే ‘’శివ
తత్త ్వం ‘’అంటారు పరతత్వం స్వతంత్రం గా తనలో ఉన్న ప్రపంచాన్ని బహిర్గతం
చేయటానికి చేసిన మొదటి స్పందనమే లేక కదలిక ఏ’’ శివుడు ‘’.అంటే మొదటి కదలిక
పుట్టిన పరమ శివుడే శివుడు లేక శివ తత్త ్వం

   శక్తి తత్త ్వం –అంటే శివుడి లో ఉన్న అనంత అచింత్య మైన శక్తి యే శివ తత్త ్వం .శక్తిలో
ఉన్న జ్ఞా న విభాగమే శక్తి ఇచ్చా శక్తి ప్రధానం గా ఉన్న పరమ శివుడే ‘’సదా శివత్వం
‘’.దివ్యానుభూతిలో ఇదం అనే అంశ ఎక్కువైఅనప్పుడు భాసించే దశ కు ‘’ఈశ్వరుడు ‘’అని
పేరు ఇదం అంటే ద్రు శ్యమానమైనది .ఇలా  భాసించటానికే  ‘’ఉన్మేషం ‘’అని పేరు .ఇలా
ఎన్నోన్నో విశేషాలు వివరాలు పుల్లెల వారి ప్రస్తా వనలలో లభిస్తా యి .అదొ క విజ్ఞా న సాగరం
.లోతుకు వెళ్ళిన కొద్దీ అనర్ఘ రత్న రాసులు లభించి జ్ఞా న నేత్రా లను తెరిపస
ి ్తా యి. అదొ క
విజ్ఞా న భాండారం .తీసుకున్న వారికి తీసుకకొన్నంత జ్ఞా న సంపద లభిస్తు ంది .నాకున్న
అతి తక్కువ పరిమిత జ్ఞా నం తో నేను తెలుసు కొన్నవి ,అర్ధం చేసుకొన్నవి అయిన  జ్ఞా న
నిధి ని మీకూ అందజేసి పుల్లెల వారి విస్త ృత పరిజ్ఞా నాని నమస్సు లందిస్తూ సెలవు .
        Prof. P. Sriramachandrudu is an ‘exact man’ in the words of Francis
Bacon, for he has penned such a large number of books with which he shines in
the galaxy of scholars like the moon (chandrudu) with his pleasant rays. He is a
great teacher, poet, critic, satirist, essayist, grammarian, rhetorician translator
and above all a great commentator of several Sanskrit works which include his
magnum opus the translation of Valmiki Ramayana with word to word meaning
and commentary in Telugu which runs into over 10,000 pages. Sri Pullela
Sriramachandrudu is devoted to teaching and research till date. Padamanjari two
volumes were published during term of Mahamahopadhyaya Prof.
sriramachandrudu. Being grammarian, Sri Ramachandrudu could bring out
these editions very well.

కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1

  బహునూతన కవి పఠాభి

‘’వచన పద్యమనే దుడ్డు కర్రల్తో -పద్యాల నడుముల్ విరగ దంతాను ‘’అని ఎవరనన్నారని
ప్రశ్నిస్తే ఠకీ మని జవాబు వస్తు ంది ‘’పఠాభి ‘అని .అంత ప్రా చుర్యం పొ ందిన కవి ఆయన
.రొటీన్ కవిత్వం వెగటు పుట్టింది .ఆ కన్నీళ్లు ,విరహాలు వేదనలు అలంకారాలు విసుగు
పుట్టా యి .అందరి కంటే భిన్నం గా ఆలోచించాలన్న భావం బలమైనది .తెలుగు
కవిత్వానికి కొత్త రక్త ం ఎక్కించాలని ఆరాటం పెరిగింది .చెప్పే ప్రతి మాటా కొత్త దనం తో
ఆకర్షణీయం గా ఉండాలని పించింది .అందుకే ఛందస్సు బంధాల నుంచి కవిత్వాన్ని
విముక్తి చేశాడు .కొత్త రూపు సంత రించాడు .ప్రయోగాలు చేశాడు .ప్రశసల తో బాటు
అభిశంసలూ పొ ందాడు .అతనే తిక్కవరపు పట్టా భి రామ రెడ్డి .తన పేరునే ముందుగా
కొత్త గా ‘’పఠాభి ‘’గా మార్చుకొని నవ్య కవిత్వానికి నాంది పలికాడు .

      ‘’ఫిడల
ే ు రాగాల డజన్ ‘’అన్న పేరు విన గానే పఠాభి జ్ఞా పకం వస్తా డు .అంతటి గాఢ
ముద్ర ను తెలుగు కవిత్వం పై వేశాడు .ఆయన నెల్లూ రు లో 1919 లో జన్మించాడు
.మద్రా స్ ప్రెసిడెన్సి కాలేజి లో ఇంటర్ చదివాడు .ఇంటరె కాదు చలాన్నీ శ్రీ శ్రీ ని
చదివేశాడు .రవీంద్రు ని శాంతి  నికేతన్ లో  బి.ఏ.చేశాడు .చిత్రలేఖనం పట్టు బడింది
.విశ్వకవి రవి కవి సాహిత్యం కరతలామలకం అయింది .కలకత్తా లో ఏం.ఏ.చదివాడు
.అప్పటికే కలకత్తా ‘’dying city ‘’గా పేరు పొ ందింది .వేగవంతమైన జీవితం ,మురికి
ఆవాసాలు, కటిక దరిదం్ర ,వేదన ,రోదన లతో పిచ్చెక్కి పో యినట్లు ండేది .ఇరుకు గదిలో
కాపురం ఉన్నాడు .శాంతి నికేతన్ లో చదివినా అశాంతి మనసంతా ఆవరించుకొని ఉంది
.చంద్రు డు చల్ల గా కన్పించనే లేదు .వింతగా తోచాడు కవి పఠాభి కి .అ భావాలనే తర్వాత
కవిత్వం లో పొ ందు పరచాడు .కుటుంబం మైకా వ్యాపారం చేసద
ే ి .తానూ
పాలుపంచుకొన్నాడు .మద్రా స్ కు తరచు వెళ్తూ ఉండే వాడు .ఆ నగరం లో కొత్త నాగరకత
ఆకర్షించింది .కవిత్వం మొగ్గ తొడిగింది .

ఫిడల
ే ు రాగాల డజన్ 

‘’డజను ఫిడల
ే ు రాగాలు ‘’అని సాధారణం గా అంటాం .అలా అంటే పఠాభి
ఎందుకవుతాడు ?తిరగేసి కొత్త దనం తెచ్చాడు .ఛందస్సు పరిష్వంగం లోంచి బయట
పడ్డా డు .తన ఊహా శక్తికి తగిన వాహిక ను ఎన్నుకొన్నాడు .మద్రా సు నగర జీవితాన్ని
ఫిడల
ే ు రాగాలలో బంధించాడు . తానే మేని ఫెస్టో తయారు చేసుకొన్నాడు .’’పద్యానికి
,గద్యానికి అంట కట్టి ,,గ్రా ంధికానికి వ్యావహారికానికి పెళ్లి చేసి ,తెలుగు ,ఇంగ్లీష్ కు పొ త్తు
కలిపి కవిత్వం రాస్తా ను .వచన కవిత్వం అనే పేరుతో పిలుస్తా .వాటిని దుడ్డు కర్రల్ని చేసి
పద్యాల నడుము విరగ గోడ్తా ‘’అన్నాడు .తన కవిత్వం పూర్వ కవిత్వం కాదు ,నవ్య
కవిత్వం కాదు ,భావ కవిత్వం కాదు ‘’నూతనములో బహు నూతన కవిత్వం ‘’తనది
అని ప్రవర చెప్పుకొన్నాడు .అందుకే ఫిడేలు రాగాల డజన్ అసలు సిసలు మొదటి వచన
కవితా గ్రంధం అయింది అన్నాడు ఆరుద్ర .పాశ్కాస్చవాయిద్యమైన ఫిడల
ే ుతో కర్నాటక
సంగీతం పలికించి నట్లు ఇంగ్లీష్ కవిత్వ రీతుల్ని తెలుగులో ప్రవేశపెట్టా డని
విమర్శకాభిప్రా యం .ఈ పుస్త కానికి శ్రీ శ్రీ ‘’ఇంట్రో ‘’రాశాడు .అందులో ‘’విచిత్రమే
సౌందర్యం ,సౌందర్యమే విచిత్రం ‘’అని తీర్మానించాడు .ఇదే ప్రసిద్ధ ఆంగ్ల కవి రచయితా
విమర్శకుడు ఆస్కార్ వైల్డ్ అభిప్రా యం కూడా .తనను ‘’అహంభావ కవి ‘’గా పఠాభి
పిలుచుకొన్నాడు .

    ‘’కాంగ్రెస్ పట్టా భి ని కాదు ,మరో పఠాభి ని ‘’అని నిర్వచిన్చుకొన్నాడు .తన కళ్ళలో
టెలిస్కోపులు మైక్రో స్కోపులున్నాయన్నాడు .అన్నీ చూడగలనని చాలెంజి చేశాడు
.’’చిన్నయ సూరి బాల వ్యాకరణాన్ని దండిస్తా ను .’’అని తొడ గొట్టా డు .అతని ప్రవ్రు త్తి
అహంకారం , విశ్రు మ్ఖ లత .వైచిత్రీ .సెక్సు ప్రధానం గా సాగిన వచన పద్యాలవి .ఇంతటి
తిరుగు బాటును అంత వరకు ఏ కవీ చేయలేదు .నగర జీవితాన్ని వస్తు వు గా తీసుకొని
రాసిన నవ్య కవుల్లో పఠాభియే మొదటి వాడు .అతనిది ‘’వస్తు భావ పద వైచిత్రి ‘’అంటారు
నారాయణ రెడ్డి .సంఘం లోని కుళ్ళు ను బయట పెట్టా డు .అతని పద ప్రయోగ
నూతనత్వం ఆశ్చర్యమేస్తు ంది .’’బో గం పిల్ల చనులు బూందీ పొ ట్లా ల లాగా ‘’ఉన్నాయి
‘’అంటాడు పచ్చి శృంగారాన్ని ఒలక బో శాడు .బో గం దాన్ని ‘’సంఘానికి వేస్ట్ పేపర్
బాస్కెట్  ‘’గా వర్ణించాడు .

        సూర్య బింబం పఠాభికి ‘’ప్రభాత రేజరు నిసి నల్ల ని చీకట్ల గడ్డా న్ని షేవ్ జేయన్
పడిన కత్తి గాటు ‘’లా కనీ పించింది .ఇంగ్లీష్ పదాల్ని విచ్చల విడిగా వాడేశాడు
.’’హైహల
ీ ు యాన ‘’,’’మద్రా స్సిటి ‘’,’’క్యాజ్జేయ ‘’వంటి పద చిత్రా లు కూర్చాడు .శాకా
హారుల్ని ‘’శాఖాహారులు ‘’అన్నాడు .అక్షరాల్ని విడదీసి వినోదించాడు .అచ్చులో  .అడ్డ ం
గా ,నిలువు గా రాసిచమత్కారాలు చేశాడు .ట్రా ఫిక్ పో లీస్ అతనికి ‘’నట రాట్టు లాగా
నతండుకూడా మృత్యుంజయ నృత్యంబును సల్పుచుంటాడు సతతము ‘’గా కన్పిస్తా డు
.విపరీతం గా ఆలోచించే మనస్త త్వం పఠాభిది.అందుకే రామాయణం లో సీత ‘’రామయ్య
సతి గా నుంట కన్న ,రావణుని ప్రియు రాలుగా ఉండి ,అమరుడిని చేస్తే బాగుంటుంది
‘’అనివిపరీతపు ఆలోచనా చేసన
ి వాడు వెర్రి పఠాభి .అందుకే పఠాభి ది ‘’ప్రైవేటు రోడ్డు
దాని పై నేను తప్ప వేరెవరు నడవ లేదు ‘’అంటాడు తాను కూడా విచిత్ర ప్రయోగ శీలి
ప్రయోగ శీలి అయిన ఆరుద్ర .పఠాభి టెక్నిక్కు ,చమత్కారం ,తిరుగుబాటుతనం తెగింపు
ఉన్న కవి గా ముద్ర పడ్డా డు .
పఠాభి పన్ చాంగం 

      అంత్య ప్రా సలతో దేశీ ఛందస్సులో కవిత్వం కూడా రాశాడు పఠాభి .’’కయిత నా
దయిత ‘’అనగల ధైర్యం పఠాభి ది .పఠాభికి పేరు తెచ్చింది ‘’పఠాభి పన్ చాంగం
‘’.దీన్ని1946 లో రాశాడు .ఇందులో వాటిని ఉదాహరించని సాహితీ ప్రియుడుండడు
.అవన్నీ ‘’శ్లేషక్రడలే’’ .శ్లేష హాయి తెలిసిన వాడు పఠాభి .’’పన్ లలో సంపన్నుడు పఠాభి
‘’.అనిపించుకొన్నాడు ..’’నీలగిరి నీలిమలు ‘’కూడా రాశాడు .ఉదాత్తు డైన మనిషి పఠాభి
.సో షలిస్టు భావాలున్న వాడు .రామ మనోహర లోహియాకు అతి సన్నిహితుడు పఠాభి
.పఠాభి భార్య ‘’స్నేహలత ‘’ఎమెర్జెన్సి కాలం లో ఇందిరా గాంధి దౌష్ట్యానికి బలి అయింది
.పఠాభి ‘’సంస్కార ‘’అనే ఆర్ట్ ఫిలిం తీసి దర్శకత్వం వహించాడు .దీనికి అంతర్జా తీయ
ఖ్యాతి వచ్చింది .ఈ సినిమా ను అందరు ‘’నూతన దృశ్య కావ్యం ‘’అన్నారు .ఇంకొన్ని
సినిమాలు నిర్మించి పేరుపొ ందాడు .ఆయన కుమారుడూ సినీ నిర్మాతే ..2006 లో పఠాభి
మరణించాడు .పైలోకాల్లో ను తన అహంభావం ప్రదర్శించి దేవ వేశ్యలను ‘’బహు బహు
నూతనం గా ‘’వర్ణిస్తూ ఉంటాడేమో ?ఏమైనా శబ్ద ం లోంచి ‘’అగ్గి ‘’పుట్టించాడు పఠాభి
.ఆయన ‘’పన్ చాంగ పఠనం’’ తో శుభం కార్డు పలుకుదాం

     1-‘’ఉద్యోగుల్లో రెండు రకాలు –ఒకరు చేసే వారు –మరొకరు కాజేసే వారు

     2-కాంగ్రెస్ వాళ్ల కు వడకటం తగ్గి –యేకటం హెచ్చింది

     3-కవితా పట్టా భి షిక్తు డు పఠాభి

     4-జిహ్వ పని వాదించుటే కాదు –ఆస్వాదించుట కూడా

 
2 ఆధునిక విమర్శక రా.రా.(జు?)

             

ఆయన విమర్శ పదునైన ఆయుధం .మొహమాటం లేదు .అయిన వాడు అన్న బంధం
లేదు .సరుకు ఉంటె ఎవర్నైనా బుజం తట్టి ప్రో త్సహించాడు .ఆధునిక సాహిత్య విమర్శ కు
ఒక దిశా నిర్దేశం చేశాడు .సూటిగా నిర్మొహమాటం గా విమర్శిస్తా డు .అతనిది ‘’లో చూపు
‘’..విమర్శ అతని శ్వాస .అందుకోసం ఒక సాహితీ పత్రికనే నడిపన
ి సాహసి .రచయిత తో
సహవేదన పొ ందాలన్న ఆశయం తో ఆ పత్రికను ‘’సంవేదన ‘’గా తీర్చి దిద్దా డు .ఆ
తర్వాతే ఎందరో ఆయన మార్గా న్ని అనుసరించారు .అలాంటి నిర్మోహ మాట విమర్శకుడే
రాచమల్లు రామ చంద్రా రెడ్డి .అందరికి రా.రా. గా సుపరిచితుడు .కడప జిల్లా పులివెందల
తాలూకా పైడి పాళెంగ్రా మం లో 1922 లో జన్మించాడు .మద్రా స్ లో ఇంజినీరింగ్ చదివాడు
.అప్పుడే మార్క్సిస్ట్ భావనలు ఆకర్షించాయి .ఏ ఉద్యోగమూ చేయలేదు .మార్క్స్ ,ఎంగెల్స్
రచనలు వంట బట్టిన్చుకొన్నాడు .విశాలాంధ్ర దిన పత్రిక లో ఆరు నెలలు ఈనాడు పత్రిక
లో రెండేళ్ళు మాత్త మ
్ర ే పని చేశాడు .1969 -75 వరకు రష్యాలో ఉండి మూడు డజన్ల
పుస్త కాలను అనువదించాడు .అందులో పిల్లల పుస్త కాలూ ఉన్నాయి .1988 లో66 ఏళ్ళ
వయసు లో  తనువు చాలించి కీర్తి శేషడయ్యాడు .

 సాహితీ ప్రస్తా నం

  రా.రా.అలసిన గుండెలు కద రాశాడు .’’శ్రీ శ్రీ తాత్విక చిత్త వృత్తి ‘’పై వ్యాసాన్ని ‘’వేకువ
‘’పత్రిక కు రాశాడు .ఇది చాలా ప్రా చుర్యం పొ ందిన వ్యాసం .ఇది రారా కు చాలా ఇష్ట మైనది
కూడా .’’శ్రీమాన్ వేయి పడగల సత్యనారాయణ ‘’,’’విరసం భవిష్యత్తు ‘’’’సాహిత్యం లో
ఆధునికత ‘’,’’బైరాగి అవగాహన ‘’,’’పాఠకులు మెచ్చుకుంటున్నారు జాగ్రత్త
‘’’’అనువాద సమస్యలు ‘’,అభ్యుదయ సాహిత్యోద్యమం లో అతివాద ,మితవాద
ధో రణులు ‘’,’’సాహిత్యం లో నిబద్ధ త ‘’’’,చాసో రచనా తత్త ్వం ‘’,మొదలైన వ్యాసాలూ
సవ్య సాచి ,వీచిక ,సంవేదన ,విశాలాంధ్ర పత్రికలకు రాశాడు .కొడవటి గంటి ,మల్లా రెడ్డి
మొదలైన రచయితల పుస్త కాలకు పరిచయ వ్యాసాలూ రాశాడు .ఎన్నో పుస్త కాలను
సమీక్ష చేశాడు .వచన కవితా సమీక్షా చేశాడు .విమర్శ వ్యాప్తి కోసం సంవేదన పత్రిక
నిర్వహించి తన భావాలను ప్రకటించాడు .తన అభిమాన పత్రికలకు తన భావ ధారకు
ప్రతిస్పందించే పత్రికలకు మాత్రమె రాసే వాడు .నిబద్ధ త గల విమర్శకుని గా ప్రసద
ి ్ధి
చెందాడు .తనకంటూ నిర్డు స్ట సిద్ధా ంత భావజాలం గల వాడుగా నిలబడ్డా డు .అనువాద
సమస్యలు గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం అందుకొన్నాడు .

రారా భావ ధార

     నవలలో వస్తు వు ఇతివృత్తా న్ని కాక విశాల జీవితాన్ని వర్ణించాలి .పాఠకుని సంస్కార
వికాసానికి నవల దారి చూపాలి .సాంఘిక సాన్ఘికేతర శక్తు ల మధ్య జరిగే సంఘర్షణ ను
,పాత్రల హృదయాలలోని అంతర్మధనం గా చిత్రించాలి .భిన్న పాత్రల హృదయాల్లో ని ఘర్షణ
ను ఒకే వ్యక్తీ అంతరంగం లో జరిగి నట్లు మహీధర రామ మోహన రావు ‘’కొల్లా యి
గట్టితన
ే ేమి ‘నవలలో చిత్రించటం వల్ల అది శిల్పం రీత్యా కొత్త సృష్టి అని మంచి
ప్రయోగమనీ మెచ్చాడు .ఆయనే రాసిన ‘’ఎవరికోసం ‘’నవల భిన్న శక్తు ల మధ్య ఘర్షణ
ను ,అంతర్మధనం గా చిత్రించిన మొదట నవల గా పేర్కొన్నాడు .రావిశాస్త్రి నవలలో
పాండిత్య ప్రదర్శన ,ఉపదేశం ,వినోద చాపల్యం ఉన్నాయని ఘాటుగానే చెప్పాడు
.’’పాఠకుని హృదయానికి నచ్చేది కళ .చర్మాన్ని తాకి గిలిగింతలు పెట్టేది వినోదం .’’అని
హెచ్చరిస్తూ పాఠకుని మెప్పించాలని రాస్తే కళా విలువలుండవు అని స్పష్ట ం గా చెప్పాడు .

       కధల గురించి రారా కు కొన్ని అభిప్రా యాలున్నాయి .’’జీవిత సత్యాలను క్లో జప్ లో
చూపించి పాఠకునికి అవగాహన కల్గించి ,చైతన్య పరిధిని విస్త ృతం చేయాలి .సామాజిక
స్పృహ ,స్పర్శా ఉండాలి .సంస్కారాన్ని కలిగించాలి ‘’అన్నాడు .అనుభూతి ఉండాలి .అది
లేని సాహిత్యం లేదు .చాసో కధలు ‘’ప్లా టుల్లేనివి ‘’అన్నాడు .తన అభిప్రా యాలు చాసో
కధల్లో ప్రతి ఫలించాయి కనుక ఆయననను ఉత్త మ కధకుడు అన్నాడు .వాస్త విక జీవితం
లో నుంచి కధలు రావాలని కోరాడు .చలం గురించి రాస్తూ ఆయన ప్రచారకుడేనని
భావకవులకు అభ్యుదయ కవులకు చలం వారధి అని నిర్ధా రించాడు .ఆయన నవలలు
మైదానం ,కరుణ లను రారా నవలలు గా అంగీకరించలేదు .’’చలం గొప్ప తనం ఆయన
విప్ల వాత్మక భావాల్లో ఉంది .ఏ కళా నియమాలను పాటించకుండా ,సాహిత్య గుణం
సంపాదించుకొన్న రచనలు చేసన
ి ందుకు చలాన్ని అభి నందించాలి ‘’అని అభిప్రా య
పడ్డా డు .చలం రాసిన ‘’యశోద గీతాలు ‘’కంటే విశ్వనాధ రాసిన పద్యాలు చాలా నయం
అంటాడు .’’సుధా ‘’అనే గీతాలు రాయటం చరితల
్ర ో ఒక పెద్ద ‘’ట్రా జేడి ‘’గా భావించాడు
రారా . రొమాంటిక్కు లలో విప్ల వకారుడు చలం ఉన్నాడు .’’హేడో నిస్ట్ ‘’గా రారా చలాన్ని
చూశాడు .అంటే ‘’స్వసుఖ వాది‘’రమణాశ్రమం చేరి నందువల్ల ఆ పేరు తో పిల్చాడు
చలాన్ని .

             రారా గుర జాడనూ ఉతికేశాడు .జాతీయోద్యమం పట్ల గురజాడ కు


సదభిప్రా యం లేదన్నాడు .గురజాడ 21  శతాబ్ది వాడన్నాడు .కన్యా శుల్కాన్ని మహా
భారతం తో పో ల్చాడు .ఆ నాటకాన్ని జీవిత వాస్త వికత లోంచి చూడాలని హితవు
చెప్పాడు .గురజాడ లో కవి అంశ కంటే  మేధావి అంశ ఎక్కువన్నాడు .ఆయన
ఖండికలలో విప్ల వాత్మక భావ సంపన్నత ఉన్నంతగా కవితా సౌరభం లేదు ‘’అని
తేల్చాడు .గిరీశం హాస్య గాడు కావటానికి కారణం గురజాడ లోని హాస్య దృష్టే నంటాడు
రారా .

‘’భావుకుల రచయిత కో.కు ‘’అని కిరీటం పెట్టా డు రారా .ఆయన లో శాస్త్రీయ ఆలోచన
,మార్క్సిస్టు భావజాలం ,మానవతా వాదం ఉన్నాయని ఎస్టిమేట్ చేశాడు .ఆయన భాషకు
ప్రవాహ గుణం ,ధారా శుద్ధి ఉన్నాయి .అదే కుటుంబ రావు శైలి అయింది అని మెచ్చాడు .

                      ‘’ కవిత్వం అంటే శబ్ద ,భావ సౌందర్యం కాదు .అనుభూతియే కవిత్వం


.హృదయాన్ని కదిలించేది కవిత్వం .’’అని అభిప్రా య పడ్డా డురారా..బో యి భీమన్న
కవిత్వం లో కవిత్వాంశ లేదని కొట్టిపారేశాడు .’’విశ్వం ‘’లో  గాఢత్వం లేదు .ఆవంత్స
వస్తు వుకు న్యాయం చెయ్యలేదన్నాడు .రూపం విశ్వరూపం ఎత్తి ంది .కవిత్వం మేధో
వ్యాపారం కాదు .హృదయ నివేదన అని చక్కని విశ్లేషణ చేశాడు .మనసును ఆకర్షించే
కవిత్వం ‘’ఖలీల్ జీబ్రా ‘’ది అంటాడు .మాయ మర్మం లేని వాడుగా కాళోజి ని భావించాడు
.దిగంబరులది కవిత్వమే కాదు పొ మ్మన్న ధైర్య శాలి రారా .తెలుగు జాతి జీవితం యొక్క
‘’పేరడీ ‘’ఏ మల్లా రెడ్డి కవిత్వం అంటాడు .నినాదానికి ,నిర్వేదానికి మధ్య సాహిత్య లక్ష్యం
ఉండాలి .శ్రీశ్రీ కవిత్వం లో ‘’లయ ‘’మాత్రమే ఉంది .బాల గంగాధర తిలక్ ను ఉత్త మ కవి
గా కొని యాడాడు రారా .బైరాగి రాసిన ‘’నూతిలో గొంతుకలు ఏకైక తాత్విక కావ్యం’’ అని
ప్రస్తు తించాడు .అభ్యుదయ నిరాశావాది ,సందేహం ,సందిగ్ధత ,బైరాగిలో ఉన్నాయి .శ్రీ శ్రీ ది
స్పందన అన్నాడు .కోకు ది ఆలోచన ..సిద్ధా ంత స్తా యి లో ఆలోచించే వాడే మేధావి
అంటాడు రారా .విమర్శకు శాస్త్రీయ ప్రతి పత్తి కల్గించిన వాడు రారా .రాగద్వేషాలు
చూపలేదు .వ్యక్తీ స్తా యి నుంచి ,సామాజిక స్తా యికి విమర్శను ఎదగ జేసినా గొప్ప
విమర్శకుడు రారా .మొక్కుబడి గా చేసే పుస్త క సమీక్ష కు విమర్శ స్తా యికి తెచ్చిన వాడు
రారాయే అనటం లో సందేహం లేదు .రారా లో ‘’ఇంటలెక్త్యువల్ ఆనేస్టీ ఉంది ‘’అని
అందుకే  అందరు  ఆయన్ను మెచ్చుకొన్నారు .అభిరుచి కంటే సామాజిక  ద్రు ష్టి కే
ప్రా మాన్యత నిచ్చాడు .ఆయన ప్రయత్నం గొప్పది, మార్గ దర్శక మైనదీ కూడా .ఆయన
పదాలకు కొత్త వాసన వచ్చింది అంటాడు యాకూబ్ .క్రూ ర కర్కోటక విమర్శకుడు గా
బిరుదు పొ ందాడు శ్రీ శ్రీ చేత .క్షీణ విలువల్ని సహించని సాహితీ ప్రియుడు రారా .అందుకే 
‘’ఆధునిక విమర్శక రారాజు ‘’అని పించుకొన్నాడు రా.రా.

3 కృషీవల కవి కోకిల దువ్వూరి  రామి రెడ్డి

రెడ్డితయ
్ర ం లో రెండవ వారు దువ్వూరి రామి రెడ్డి .కవికోకిల బిరుదాంకితులు .1895 లో
నెల్లూ రు లో జన్మించారు .ఇరవై ఏళ్ళకే ‘’నలజారమ్మ అగ్ని ప్రవేశం కావ్యం1917 లో 
రాశారు అర్వాత ఏడాది ‘వనకుమారి ‘’రచించారు .విజయ నగర కావ్య పరీక్ష లో
ఉత్తీ ర్నుడైనారు వనకుమారి కావ్యం లోని ప్రకృతి వర్ణనలు అందర్నీ ఆకర్షించాయి .రామి
రెడ్డి గారికి గొప్ప పేరు తెచ్చిన కావ్యం ‘,’కృషీవలుడు ‘’గ్రా మీణ జీవితాన్ని కవిత్వీకరించిన
వాడు రైతు పక్షాన నిలిచి అతని కృషికి మొదటి సారిగా కావ్య గౌరవం కల్పించినవాడు
రామి రెడ్డి గారే .స్వీయప్రతిభ తో దేశీయ కావ్యం గా రాశారు ఆంగ్ల ం లోని పాస్ట రల్ పో యిట్రీ
ప్రభావం ఉన్నది .’’నా కవిత వనలత ‘’అని పత్రా లతో పుష్పాలతో దినదిన
ప్రవర్ధమానమవుతోందని చెప్పుకొన్నాడు .’’జలదాంగన ‘’యువక స్వప్నం ,కడపటి
వీడ్కోలు అనే ఖండకావ్యాలూ రాశాడు .మంచి భావుకత ,మనస్త త్వ పరిశీలన ఉన్నకవి గా
ప్రసద
ి ్ధి .పార్శీ భాషలో పండితుడైనాడు .

       ఉమరఖయాం రాసిన రుబాయీలను ‘’పాన శాల ‘’పేర అనువదించాడు .దీనితో


రెడ్డి గారి ప్రతిభ పూర్తిగా వికశించింది .స్వతంత్రకావ్యమేమో నన్నంత గా తెలుగుదనాన్ని ఆ
కావ్యం లో సొ గసుగా అందించాడు .పాన శాల లో రెడ్డి గారు రాసిన ఉపో ద్ఘా తం పండిత
ప్రశంశలను పొ ందింది .ప్రేమకు ,ప్రకృతికి అడ్డ ం పట్టింది .1917 లో నెల్లూ రు లో కట్ట మంచి
రామ లింగా రెడ్డి గారి చేతుల మీదుగా స్వర్ణ పతకం పొ ందారు .విజయవాడ లో ఆంద్ర
మహాసభ వారు ‘’కవికోకిల ‘’బిరుదు ప్రదానం చేశారు .మీరాబాయి ,మాధవ విజయం
అనే రెండు నాటకాలు కూడా రాశారు .చివరి రోజుల్లో ‘’పలిత కేశం ‘’గులాబి తోట
కావ్యాలు రాశారు .వివిధ విషయాలపై చాలా వ్యాసాలూ రాశారు .ఇవన్నీ కలిపి ‘’సారస్వత
వ్యాసాలూ ‘గా పచురించారు .’’కాంగ్రెస్ వాలా ‘’అనే వ్యావహారిక నాటకమూ రెడ్డి గారు
రాశారు .

      విజ్ఞా న శాస్త ం్ర పై రెడ్డి గారికి మక్కువ ఎక్కువ .అందులో విశేష కృషి చేసి తన ప్రజ్ఞ
నిరూపించుకొన్నాడు .’’అణువునందున్న తేజస్సు యధిక మగును –ఒక్కభువనంబు
జూర్నించి యూదివవ
ై ‘’అని అణుశక్తి సామర్ధ్యాన్ని ఆ నాడే తెలిపిన వైజ్ఞా నిక కవి
.,దార్శనికుడు .అయన కవిత్వం పద లాలిత్యం తో అర్ధ గాంభీర్యం తో అలరారుతుంది
.విశ్రు త బుద్ధి వివేక పూర్ణ విద్యా నిలయాలు సంస్థ లు ఉదార గుణమూ కలవారు
,పూజ్యులు మానవులే నాగరకత కు మూలం అన్నారు .

‘’మునుపటి నుండి మానవ సమూహము గాంచిన యున్నతస్తితిన్

పో నరిచి నట్టికార్యము లపూర్వ మనో బలసిద్ధు లుం జిరం

తన మగు దేశానాగరకత ల్ ,బహు శాస్త ్ర సముపార్జనంబు ,జే


ప్పిన బది ఏండ్లు పట్టు ప్రు ధివిం గల దంతయు జెప్ప సాధ్యమే ‘’

కర్షక కవి

శ్రీ రామి రెడ్డి కి స్వంత ఆశయలున్నాయి .స్వేచ్చ కోరాడు .జాతీయ భావం తనువంతా
నిండింది .పాశ్చాత్య పారశీక అధ్యయనం వల్ల ,ఆ భావ ధారా ను తెలుగు జాతీయం గా
తీర్చి దిద్దా డు .జీవితాన్ని అన్నికోణాల్లో నుంచి పరిశీలించారు .పొ లం గట్టు కు పరిమిత మైన
కర్షక కవి .గ్రా మీణ జీవితానికి ‘’కృషీవలుడు ‘’కావ్యం లో అద్ద ంపట్టా రు .రైతుకు
ఇంతవరకు ఎవరూ కీర్తికిరీటం పెట్ట లేదు .ఆ పని మొదట చేసిన వాడు రామి రెడ్దియే .

‘’అన్నా హాలిక నీదు జీవితము నెయ్యంబార  వర్ణింప ,మే

 కొన్నాన్ ,నిర్ఝర సారవేగమున వాక్పూరంబు మాధుర్య సం

 పన్నంబై ప్రవహిన్చుగాని ,యితరుల్ భగ్నాశులై ,ఈర్ష్యతో

నన్నుం గర్షక పక్షపాతి యని నిందా వాక్యముల్ బల్కరే ‘’

అని తన కర్షక పక్ష పాతాన్ని నిరూపించుకొన్నారు ‘’పైరి కుడు ‘’రైతు )భారత క్షమ
తలాత్మ గౌరవ పవిత్ర మూర్తి ‘’అని కీర్తించాడు .చేతుల్లో ‘’హలం కులిశ ‘’రేఖ లుంటేనే
రాజులవుతారని జోస్యం చెప్పారు .రైతు బుజాల పై నాగలి చాల్లు న్నంత వరకే రాజు కాళ్ళ
లో ఆ చిహ్నాలు ఉంటాయి అంటారు .  .కవులు కూడా అజ్ఞా నాన్ని పారద్రో లి యుద్ధ ం లో
పాల్గొ నాలి అని అభిప్రా య పడ్డా రు .రెడ్డిగారు భవ్య భవిష్యత్తు ను దర్శించారు .’’సకల
మానవ జాతి సంతతులు కుల వర్ణ భేదాలు పాటించకుండా ఒక్క కడుపునా బుట్టి ఒక్క
చనుబాలు త్రా గిన రీతి ‘’గా చూడాలని లలు కన్నాడు అప్పుడు ధర్మ దేవత శుద్ధ స్పటిక
పాత్రలో ‘’శాంతి అనే ఆసవం తెచ్చి అందర్నీ తని యింప జేస్తు ంది అని కమ్మ ని కల
కన్నాడు .ఆకాల నేటికీ నిజం కానందుకు బాధగానే ఉంది .సామ్య వాదం రావాలని రెడ్డి
గారు ప్రగాఢం గా వాన్చించారు .
    రామిరెడ్డి చలన చిత్ర పరిశమ
్ర లో ప్రవేశించి దర్శకుదయారు .తన కవితలను తానే
ఆంగ్ల ం లోకి అనువదిన్చుకొని ‘’voice of the read ‘’గా ప్రచురించారు .చిత్రలేఖనం లోను
ప్రా వీణ్యం సంపాదించారు .ఆరుద్ర అన్నట్లు ‘’కట్ట మంచి కవిత్వ తత్వ విచారం మాత్రమె
చేస్తే ,రామిరెడ్డి కవిత్వ నిరూపణ చేశాడు ‘’చదివింది థర్డ్ ఫారమే అయినా స్వయం కృషి ఓ
ఎనిమిది భాషల్లో పాండిత్యం సాధించాడు .’’నీతి స్పర్శ లేని సౌందర్యం పరిపూర్ణం కాదు
‘’అని త్రికరణ శుద్ధి గా నమ్మాడు .ఆ నీతినే ప్రజల గీతిగా పాడాడు .సర్వ మానవ
సమానత కై కవితా గళం విప్పాడు .1947 లో దువ్వూరి వారు దూర తీరాలకు చేరి కీర్తి
శేషులయ్యారు .

    దేశ భక్తీ తనువంతా జీర్ణించుకొన్న కవి రామి రెడ్డి .’’తిప్పవే రాట్నమా దేశ చరితంబు
–విప్పవే రాట్నమా విజయ కేతనము ‘’అని పులకించి పాడిన దేశ భక్త  కవి .ద్రౌ పదీ
సందేశం అనే నాటకం లో జాతీయ భావ ప్రబో ధం చేశాడు .’’లేవమ్మ స్వాప్నికా శయ్యవీడి
–కనుమా యందందు సూర్యంశులన్ ‘’అని భారత మాత్రు ప్రబో ధం లో జాతిని
మేల్కొల్పాడు .స్వాతంత్ర రధానికి ‘’లేవు దివ్య తురంగముల్ లేవు రధాలు  –ప్రజలే యా
తేరు మోకులు పట్టు వారు ‘’అని జాగృతి గీతం పాడారు .కర్త వ్య బో ధ చేశారు .స్వాతంత్ర
ఉద్యమం ఎలా ఉండాలో తెలిపే విధానమంతా ‘’కాంగ్రెస్ వాలా ‘’నాటకం లో తెలియ
జెప్పారు .కట్ట మంచి బుద్ధి జీవి అయితే ,రామి రెడ్డి హృదయ జీవి .,కవితా స్వాప్నికుడు
మాత్రమే కాదు కర్త వ్యమ్ బో ధించిన కార్య శూరుడు .స్వాతంత్ర్య భానూదయం కోసం
తపించి చూడకుండానే దివికేగిన దేశ భక్తు డు . లోక బాంధవుడు ..తెలుగు కవితా వనం
లో కావ్య గానం చేసిన కవికోకిల దువ్వూరి రామి రెడ్డి .

4 ఆంద్ర సాహిత్య సంస్కృతీ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి --1

       రెడ్డి త్రయం లో మూడవ వారే సురవరం ప్రతాప రెడ్డి .తెలుగు వైతాళికుడు అన్న
మాట ను సార్ధకం చేసుకొన్నారు .గద్వాల సంస్థా నానికి రాజధాని
అయిన ‘’బో రవెల్లి  ‘’గ్రా మం లో 1896 మే నెల 28 న జన్మించారు .స్వగ్రా మం అలంపురం
తాలూకా ఇటికాల పాడు  ..ఆ తాలూకా ‘’మాల్గొ వా మామిడి పండ్ల ‘’కు ప్రసద
ి ్ధి .మద్రా స్
లో’’ లా ‘’పట్టా పొ ందారు .వేదం వెంకట రాయ శాస్త్రి గారి వద్ద సంస్క్రుతాన్ద్రా లను క్షుణ్ణ ం గా
అభ్యసించారు .చిన్నతనం నుంచే తెలుగులో కవిత్వం చెప్పటం అలవడింది .నెమ్మదిగా
సాహిత్యం వైపు ద్రు ష్టి సారించి జీవితాంతం సాహితీ సేవ చేస్తూ గడిపారు .సాహితీ 
విరాన్మూర్తి  అని పించుకొన్నారు .మానవల్లి రామ క్రిష్నయ్య పంతులు గారితో ఏర్పడిన
సాన్నిహిత్యం సాహిత్యోప జీవిని చేసింది .

           ఆ సమయం లో హైదరాబాద్ నిజాం నవాబు వశం లో ఉండేది .సురవరం వారు


అన్నట్లు ‘’తౌరక్యాంధ్ర సంస్కృతికి ఆలవాలం ‘’గా ఉండేది .రెడ్డి గారు తమ మకాం హైదరా
బాద్ కు మార్చారు స్వాతంత్ర ఉద్యమం ఉద్ధ ృతం గా ఉన్న రోజు లవి .తెలంగాణా బాగా
వెనక బడి ఉంది .ప్రజలు నిరక్ష రాస్యులు .బీదరికం పెనుభూతమై పట్టి పీడిస్తో ంది . ఉర్దూ
తప్ప తెలుగు విని పించని పరిస్తితి .ప్రజలకు ప్రా ధమిక హక్కులే లేవు .ఇవన్నీ స్వయం
గా చూసి చలించి దేశ సేవా ,ప్రజాసేవ తన కర్త వ్యమ్ గా భావించారు .సంఘ సంస్కరణ
,మాత్రు భాషా భి వృద్ధి తక్షణ కర్త వ్యం అనుకొన్నారు .ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయాలి
.దానికి సాధనం పత్రికా నిర్వహణే అని నిర్ణయించుకొన్నారు .అప్పటికే మాడపాటి
హనుమంత రావు గారు ఆంధ్రో ద్యమం లో పూర్తిగా అంకిత మై పని చేస్తు న్నారు.ఆయనతో
పాటు‘’గోలకొండ పత్రిక ‘’ను 10-5-1926 న స్తా పించారు .నాంపల్లి అబిడ్స్ నుంచి మకరం
జహి మార్కెట్ కు వెళ్ళే దారిలో పత్రిక ఆఫీసు ఉండేది .ఆ దారి గుండానే నిజాం నవాబు
కింగ్ కోఠీకి వెళ్ళేవాడు సాధారణ మైన ధో వతి ,షర్టు ధరించే వారు రెడ్డిగారు .గాంభీర్యం తో
కూడిన నిండైన విగ్రహం .మాట పెళుసు .మనసు నవనీతం అని అంతా చెప్పేవారు
.’’ఆంద్ర భాషా సేవ, కులమత జాతి విచాక్ష ణతలేని విధం గా ఆంధ్రు ల అభివృద్దే తమ
పత్రిక ధ్యేయం గా ప్రకటించి అనుసరించారు .ఎన్నో ఒడిదుడుకు లకు లోనైనారు .ధనార్జన
ధ్యేయం కాదు .త్యాగాన్ని తన మార్గ ం గా భావించి అభ్యుదయం కోసం అహరహం కృషి
చేసన
ి ధన్య జీవి .చేతలతో ఆదర్శాన్ని నిరూపించిన మార్గ దర్శి మహనీయుడు సురవంరం
ప్రతాప రెడ్డి గారు తెలంగాణా కే కాదు సర్వ ఆంద్ర దేశానికి ఆయన ఒక వరం .
బహుముఖ ప్రజ్ఞ

సంఘం లో మార్పు రాలేక పో తే వికాసం ఉండదుకనుక గొప్ప పాండిత్యాన్ని


సాదించుకొన్నారు .ఆ మార్పు కై ధన, మన, ప్రా ణాలను అర్పణ చేసి పని చేసన
ి నిస్వార్ధ
మూర్తి .ఇంగ్లీష్ ,ఉర్దూ లలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించారు .విజ్ఞా నాన్ని
అందిపుచ్చుకొన్నారు .మేధావి గా సంఘం లో గుర్తింపు పొ ందారు .గొప్ప వక్త గా మంచి
విమర్శకుడు గా ఖ్యాతి పొ ందారు .వీటికి మించి మహా పరిశోధకుడు అని పించుకొన్నాడు
.నిరంతర గ్రంధ పఠనం లో మునిగి తేలేవారు .వాటి పై తోటి వారితో చర్చించే వారు .కాని
నవాబు శాసనాలు చాలా కఠినం గా ఉండేవి ఆ నాడు .వాక్కు ,పత్రికా స్వాతంత్రా లు
మ్రు గ్యమే .సభలు ,సమావేశాలకు అనుమతి లేదు .ఈ స్తితినే రెడ్డి గారు వ్యంగ్యం
గా ‘’వాగ్బంధన శాసన శృంగార తాండవ విశేషం ‘’అన్నారు .1924- 29 కాలం లో ‘’రెడ్డి
విద్యార్ధి వసతి గృహ సంస్థ  ‘’కు నిర్వాహకులు గా పని చేశారు.అమ గ్ర్సందాలయాన్ని
,అముద్రిత తాల పత్రా లను దానికి అందజేశారు .1927 లో ఏర్పడిన ‘’ఆంద్ర మహాసభ ‘’కు
మొదటి అధ్యక్షులయారు .అందరు తెలుగే మాట్లా డాలని తీర్మానించారు .వనపర్తి
నియోజక వర్గ ం నుంచి హైదరాబాద్ కు శాసన సభ్యులు గా ఎన్నికై రాజకీయ ప్రక్షాలనానికి
పూను కున్నారు .పెదపాలెం గ్రంధాలయానికి అధ్యక్షులు గా ,ఆంద్ర ప్రదేశ్ గ్రంధాలయ
సంఘానికి ఉపాధ్యక్షులుగా ,ఎన్నికయారు .గ్రంధాలయోద్యమాన్ని భుజ స్కందాల
పైధరించి అభి వృద్ధికి తీవ్ర కృషి చేశారు .1940 లో‘’గ్రంధాలయోద్యమం ‘’అనే పుస్త కం రాసి
ప్రచురించారు .’’ఆంద్ర సారస్వత పరిషత్తు  ‘’ను స్తా పించి 1944-45 కు
అధ్యక్షులైనారు ‘’విజ్ఞా న వర్దినీ పరిషత్ ‘’కు వ్యవస్థా పక అధ్యక్షులయారు
.ఆయుర్వేదాన్ని క్షున్నం గా అధ్యయనం చేసి ఆరోగ్య రహస్యాలను జన సామాన్యానికి
అంద జేశారు .హైదరాబాద్ ఆయుర్వేద సంస్థ ను స్తా పించి అధ్యక్షులై పెంచి పో షించారు
రెడ్డి గారు
సాహితీ సేవ

     ప్రతాప రెడ్డి గారు కవి ,నాటక రచయిత ,నవలా కారుడు ,పరిశోధకుడు గా తమ రచనా
ప్రతాపాన్ని చూపించారు .ప్రజలను ప్రభావితులను చేశారు .వివిధ ప్రకయ
్రి లలో
సుమారు 40 గ్రంధాలు రచించారు .ఇవన్నీ గ్రా ంధికం లో రాసిన రచనలే .’’ఆరె
వీరులు ‘’అనే నవల రాశారు .ఇంకో నవల రాసి నట్లు ంది కాని అముద్రితం.’’భక్త
తుకారాం ‘’’’ఉచ్చల విషాదం ‘’అనే రెండు నాటకాలు రాశారు మొదటి నాటకం లో దేశాభి
మానం ,కులరహిత సమాజనిర్మానం కోసం అయితే ,రెండో ది అచ్చం గా దేశ భక్తీ ని
బో ధించేది .పాటలు ,పద్యాలు గంభీర సంభాషణ లతో నాటకాలు రక్తి కట్టా యి .చాలా మంది
నటులు వీటిని చక్కగా ప్రదర్శించే వారు .ఆయన మొదటి కావ్యం ‘’చంపకీ భ్రమర
విలాపం ‘’తర్వాత ‘’ప్రేమార్పణం ‘’’’హంవీర సంభవం‘’,’’ధర్మాసనం ‘’,’’మద్య పానం
‘’కావ్యాలు రాశారు .ప్రజలలో దేశ భక్తిని రాగుల్కొల్పటానికి మంచి పాటలు రాశారు
.అవన్నీ విపరీతం గా ప్రచారం లోకి వచ్చాయి .క్రమంగా పద్య రచన తగ్గించుకొని వచనం
లోకి మళ్ళారు .భావ వ్యాప్తికి ,ప్రచారానికి ,ఉత్తేజానికి వచనం బాగా తోడ్పడింది .

5 సాహిత్య సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి -2

                       

               సురవరం వారు గోల్కొండ పత్రిక లో రాసిన సంపాదకీయాలను చదివి ఎందరో


ప్రభావితులయ్యారు .విషయ అవగాహనకు అవి బాగా తోడ్పడేవి .తెలంగాణా లో కవులే
లేరని ఎవరో ఎద్దేవా చేస్తే తెలంగాణా కవుల రచనల నన్నిటిని సేకరించి గోల్కొండ పత్రిక
లో ప్రచురించి దీటన
ై సమాధానమిచ్చారు .ఆ కవులను ఆంద్ర దేశానికి పరిచయం చేసి
తన భాషాభిమానాన్ని చాటుకొన్నారు .ఆధునిక కదా రచయిత గా ప్రతాప రెడ్డి గారు
ప్రసద
ి ్ధి చెందారు .’’ప్రతాప రెడ్డి కధలు ‘’పేరిట ప్రచురితమయాయి .తెలంగాణా జీవితాన్ని
,భాషను కధల్లో ప్రతి ఫలింప జేశారు .ఆయనరాసిన ‘’నిరీక్షణ ‘’కద ఉత్త మమైనదని
విమర్శకాభి ప్రా యం .అధిక్షేపం అంటే ‘’సటైర్ ‘’తో కొన్ని కధలు రాశారు .దేశభక్తు ల
,ధర్మవీరుల ,వీర శిఖామణుల జీవిత చరితల
్ర ు రాసి చరిత్ర లో వారికి గొప్ప స్తా నం
కల్పించారు .రాజ బహదూర్ వెంకట రామి రెడ్డి గారి జీవిత చరితన
్ర ు శ్లా ఘనీయం గా
రచించారు

చారిత్రిక పరిశోధక పరబ్రహ్మ

   ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారి పరిశోధన మరో ఎత్తు .ఇవీ బహుళ ప్రచారం పొ ందాయి
.’’హిందువుల పండుగలు ‘’ను మంచి శైలిలో ,ప్రా మాణికం గా రాశారు .పండుగల
ప్రా ధాన్యాన్ని ,అందులో చారిత్రిక ,శాస్త ్ర రహస్యాలను తెలియ జేసి మహో పకారం చేశారు
.దీనికి మహాతత్వ వేత్త ,భారత మాజీ రాష్ట ప
్ర తి సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు పీఠిక
రాయటం బంగారానికి తావి అబ్బి నట్ల యింది .రామాయణం లోని అనేక విషయాలను
విశ్లేషించి వెలుగు లోకి తెచ్చారు .’’ఆంధ్రు ల సాంఘిక చరిత్ర ‘’సురవరం వారి అపూర్వ
సృష్టి .అప్పటికీ ఇప్పటికీ ఉత్త మ గ్రంధం గా అగ్రభాగాన నిలిచింది .ఒక రకం గా ఇది
తెలుగు వారి జీవన సర్వస్వం అన వచ్చు .క్రీ.ష.1050 – నుంచి 1950 వరకు అంటే 900
సంవత్సరాల మధ్య ఉన్న కాలానికి సంబంధించిన ఆంధ్రు ల సాంఘిక చరిత్ర ఇది .కళలు
మతం ,రాజకీయాలు ,వ్యాపారం ప్రజా జీవన సరళి వినోదం విజ్ఞా నం ,ఆచారాలు
,అలంకరణలు ఆటలు ,పాటలు ఒకటేమిటి సర్వస్వాన్ని మన ముందుంచిన అపూర్వ
పరిశోధన గ్రంధం .కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు పొ ందిన మొట్ట మొదటి తెలుగు
పుస్త కం .మన చరితన
్ర ు ఆవిష్కరించిన మహనీయ గ్రంధం .ఉత్రేక్షలు ,ఉపమానాలు
లేకుండా నిసర్గ రమణీయం గా ,సూటిగా ,హృదయాలకు హత్తు కొనేలా కదా కదన
పద్ధ తిలో సాగిన అద్భుత రచన .ఆంధ్రు ల బహుముఖీన వికసనానికి నిలు వెత్తు దర్పణం
.ఇదొ క్క పుస్త కం చాలు రెడ్డి గారిని చిరస్మరనీయుడిని చేయటానికి అందుకే పరిశోధక
పరమేష్టి అని పించుకొన్నారు .సువారవరం పేరు చెబితే ముందు గుర్తొ చ్చేది ఆంధ్రు ల
సాంఘిక చరిత్ర .ఆ పుస్త కం పేరు చెబితే గుర్తొ చ్చేది ప్రతాప రెడ్డి గారు .

               ఇది కాక ,’’సంఘోద్ధ రణ ‘’’’,గ్రా మ జన దర్పణం ‘’,’’నిజాం రాష్ట ్ర పాలన


‘’,మొదలైన పరిశోధనా గ్రంధాలూ రెడ్డి గారు రాశారు .’’యువజన విజ్ఞా నం ‘’వీరి మరో
రచన .ప్రజల ప్రా ధమిక హక్కుల గురించి ‘’ప్రజాదికారాలు ‘’అనే ఉప యుక్త గ్రంధం
రాశారు .ఎన్నో గ్రంధాలకు పీఠికలు రాసి ‘’పీఠికాదిపతి ‘’అని పించుకొన్నారు .’’తెలుగు
లిపి –సంస్కరణ ‘’పై పుస్త కం రాశారు .సురవరం స్పృశించని ప్రకయ
్రి లేదు .స్పృశించి
స్వర్ణం గా మార్చని ది లేదు .ఆయన రాసింది అంతా పరమ ప్రా మాణిక మైనదని
నిర్ధా రించారు .ఇంతటి తో ఆగిపో లేదు ‘’వ్యక్తి చిత్త ణ
్ర ‘’లో సిద్ధ హస్తు లైనారు .మాడపాటి
హనుమంత రావు గారిని గురించి సురవరం ఉ రాసిన వ్యక్తి చిత్రణ అంటే ‘’ప్రొ ఫైల్ ‘’ఒక
కళా ఖండం అంటారు దేవుల పల్లి రామానుజం గారు .

        అనేక మంది యువకులను ప్రో త్సహించి రాయించి పత్రికలో ప్రచురించేవారు .వెర్రి
వెంగళప్ప ,గద్వాల సిద్ధా ంతి ,చిత్రగుప్త ,భావకవి రామ మూర్తి ,శ్రీశకుమార్ ,యుగపతి అనే
మారు పేర్ల తో చాలా రాశారని రామానుజ రావు గుర్తు చేసుకొన్నారు .’’ప్రజా వానణి
‘’అనే దిన పత్రికనూ కొంతకాలం రెడ్డి గారు నడిపారు .పత్రికా ముఖం గా వాదో ప
వాదాలను ఆహ్వానించే వారు ‘’శ్రీ కృష్ణు నికి మీసము లుండేడివా ?”’’’జంగాలు
బ్రా హ్మనులా ?’’,’’స్త్రీకి స్వాతంత్రం అవసరమా ?’’మొదలైన విషయాల పై పత్రికలో
చర్చలు జరిపించేవారు .

       సురవరం వారు వెయ్యికి పైగా వ్యాసాలూ రాశారని అంటారు .వారిది విలక్షణ మైన
వ్యక్తిత్వం .తెలంగాణా నుడికారానికి వారి రచనలు ఆయువు పట్టు .ఆయన ఉదార
చరితుని గా లబ్ధ ప్రతిష్టితుడు .కాలా తీత వ్యక్తీ అని పించుకొన్నారు .ఆయనది ప్రతిఫలం
ఆశించని త్యాగం .’’త్యాగం ,దేశభక్తి ,భాషాభిమానం ,స్వతంత్ర కాంక్ష ,ప్రజా శ్రేయస్సు
,దేశాభ్యుదయం కోసం సర్వస్వం సమర్పించిన నిత్య సంగ్రా మ శీలి ప్రతాప రెడ్డి గారు
.నాయకుడు ,వక్త ,దేశ భక్తు డు గ్రంధాలయోద్యమ సారధి ,సంస్కారి ,పత్రికాధి పతి
వైతాళికుడు ప్రతాప రెడ్డి ‘’అని కీర్తించిన రామానుజ రావు గారి మాటలు ప్రత్యక్షర
సత్యాలు ఇదీ ప్రతాప రెడ్డీయం ,ప్రతాప రెడ్డి యశో భూషణం 1953 లో యాభై ఏడేళ్ళ
వయసు లో ప్రతాప రెడ్డి గారు పరలోకం చేరారు .

                రెడ్డితయ
్ర ం లో రామ లింగా రెడ్డి మేధో జీవి.రామిరెడ్డి హృదయ వాది .ప్రతాప
రెడ్డి కార్య శీలి ,ప్రజాభ్యుదయ పదగామి నిత్య చైతన్య శీలి .ముగ్గు రూ ముగ్గు రే .మార్గా లు
భిన్నాలు .లక్ష్యం ఒక్కటే .సత్య శివ సుందరాలే ఈ ముగ్గు రు అని విశ్లేషకాభి ప్రా యం .ఇదే
తెలుగు సాహితీ త్రివేణీ సంగమం .అయితే అంతర్వాహిని గా సరస్వతి ముగ్గు రిలోనూ ఉంది
.శిఖర ప్రా యమైన వారు .ఆధునిక వాజ్మయ శిఖరాలు అవి .కట్ట మంచి కొన్ని రచనలే చేసి
మంచి కట్ట వేస్తె ,దున్నేవాడిని రైతును కదా నాయకుడిని చేసి కోమల ,లలిత రచనలు
చేసి అనువాదానికి మార్గ దర్శి  అయారు రామి రెడ్డి .ఇక సురలోక వరం భూలోక
పరమైంది ప్రతాప రెడ్డి తో .విస్త ృత రచనలు సర్వ ప్రకయ
్రి లతో సరస్వతికి విశేష ఆభరణాల
నలంకరించారు .భాషాభిమానం ,దేశాభిమానం ,ఒడ్డు ల నొరసి రెడ్డి గారిలో ప్రవహించింది
.ఆంధ్రు ల చరితక
్ర ు ఒక అర్ధా న్ని ,పరమార్ధా న్ని సంతరించింది కళా ప్రపూర్నులే
ప్రా తస్మరనీయులే వైతాళికులే .వేమన్న తర్వాతా  రెడ్లరచనలు ఈ ముగ్గు రి ద్వారానే
ప్రజల్లో కి ప్రవహించాయి .నిత్య నూతనం గా భాసించాయి .చరితార్ధతను పొ ందాయి
.’’హాట్స్ ఆఫ్ టు ట్ర యంవీరో ‘’

6 ఆధునిక విమర్శకు యుగపురుషుడు సి.ఆర్.రెడ్డి

           భారత దేశం లో సి.ఆర్.అంటే చక్రవర్తు ల రాజ గోపాలాచారి అనే రాజాజీ అని


అందరికి తెలుసు .ఆంధ్రు లందరికీ సి.ఆర్ .అంటే కట్ట మంచి రామ లింగారెడ్డి అని పూర్తిగా
తెలుసు .ఆ రెండక్షరాలతోనే చిర యశస్సు నార్జిన్చారాయన .చిత్త తూరు జిల్లా లో
కట్ట మంచి గ్రా మం లో 1880 లో జన్మించారు 

.చిత్తూ రు మద్రా స్ లలో చదివి రాజకీయార్ధిక శాస్త ం్ర లో ,తత్వ శాస్రం లో పట్టా పొ ందారు
.చిన్నప్పటి నుంచి కుశాగ్ర బుద్ధి .స్కాలర్షిప్ తో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం లో
చరిత్రా ధ్యయనం చేశారు .మొదటి తరగతి లో ఉత్తీ ర్ణు డై అక్కడి ‘’రైట్స్ ‘’బహుమతిని తన
ప్రతిభకు తార్కణ గా పొ ందాడు .విద్యార్ధి సంఘాన్ని స్తా పించి ,దాని నాయకుడై
సేవలందించాడు .1907  లో అమెరికా లో ఉన్నత విద్యు నభ్యసించాడు .ఆ నాటి గైక్వాడ్
సంస్తా దీశుడు రెడ్డి కి ఆర్ధిక సాయమందించాడు .అమెరికా నుండి తిరిగి రాగానే బరోడా
కాలేజి వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం లో చేరాడు .ఈయన ప్రతిభ ను గుర్తించిన మైసూరు
ప్రభుత్వం ప్రభుత్వ విద్యా శాఖ లో అసిస్టంట్ ఇన్స్పెక్టర్ జెనరల్ గా నియమించి
గౌరవించింది .తర్వాత మైసూర్ మహారాజా కాలేజి లో ప్రొ ఫెసర్ అయాడు .అంచెలంచెల
మీద ఆయన తన సామార్ధ్యానికి తగిన ఉన్నత పదవుల నందు కొన్నాడు .యూరప్
,కెనడా జపాన్ వగైరా దేశాలను పర్య టించి విద్యా విషయక పరిశీలన చేశాడు .1913 లో
మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ అయి 1916 లో విద్యా శాఖ ఇన్స్పెక్టర్ జెనరల్ అయారు .
        ప్రతివిషయం పై నిశిత పరిశీలన చేయటం రెడ్డి గారికి అలవాటు .దేశ రాజ
కీయాలను అధ్యయనం చేశారు .జస్టిస్ పార్టి లో చేరి రెండు సార్లు మద్రా స్ యూని వెర్సిటి
తరఫున శాసన సభ కు ఎన్నికైనాడు .1926 ఆంద్ర విశ్వ కళా పరిషత్ ఏర్పడింది .దీనికి
రెడ్డి గారు మొట్ట మొదటి  ఉపాధ్యక్షుడు అంటే వైస్ చాన్సలర్ .అయారు ప్రతిభకు తగ్గ
పదవి .తన శక్తి సామర్ధ్యాలను చూపి విశ్వ విద్యాలయ అభి వృద్ధికి ఇతోధికం గా కృషి
చేశాడు .1928 లో రెండవ సారి ఉపాధ్యక్ష పదవి వరించింది .తే ప్రభుత్వ  నిరంకుశ
చర్యలకు విసి గి పో యి రాజీ నామా చేశాడు అయితేనేం 1935 లో చిత్తూ రు జిల్లా నుంచి
మద్రా స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సభ్యుడిగా నిలబడి ఘన విజయం సాధించాడు .పాదరసం
లాంటి బుర్ర ఉన్న రెడ్డి గారు ఎక్కడా నిలకడ గా ఉండలేక ,ఇమడలేక పో యాడు
.1936 లో కాంగ్రెస్ పార్టి లో చేరాడు మళ్ళీ ఆంద్ర విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులు గా
ఎన్నుకో బడ్డా డు చని పో యే దాకా దాని వైస్ చాన్సలర్ గా ఉండి  సేవ జేసిన బుద్ధి జీవి
రెడ్డి గారు .1937  లో మద్రా స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయాడు .

            ఆ నాడున్న విశ్వ విద్యాలయాలలో కలకత్తా ,మద్రా స్ విద్యాలయాలకు గొప్ప


పేరు ఉంది .ఆ స్తా యి ఆంధ్రా యూని వెర్సిటి కి రావాలని  కల లు గన్నాడు తపన పడ్డా డు
అందుకోసం ప్రతిభా సంపన్నులైన సమర్ధు లైన అధ్యాపకులను ఎంపిక చేసి
నియమించాడు .అందులో రాధాకృష్ణ న్ గారొకరు .ఆధునిక వసతులతో
విశ్వవిద్యాలయాన్ని తీర్చి దిద్దా డు .ఆయన సేవలను గుర్తించి విశ్వ విద్యాలయం
ఆయనకు ‘’కళా ప్రపూర్ణ ‘’బిరుదు నిచ్చి గౌరవించింది .ఆంద్ర ఆంగ్లా లలో అసమాన
ప్రతిభా దురీను డు రెడ్డి గారు .మంచి వాగ్ధా టి హాస్యం చతురత ఆయన మాటల్లో
ధ్వనిస్తా యి .రాజకీయ శాస్త్రా న్ని అవపో సిన పట్టిన అపర అగస్త్యుడు .నిర్భీతి ,స్వతంత్రత
ఆయన ముఖ్య లక్షణాలు  అనుకొన్నది సాధించే ఓర్పు నేర్పు ఉన్నవాడు
సారస్వత సేవ

 రామ లింగా రెడ్డి రాసిన ‘’కవిత్వ తత్వ విచారం ‘’గొప్ప విమర్శన గ్రంధం గా ప్రఖ్యాతి
పొ ందింది .ప్రబంధ కవుల రచనా పద్ధ తులను లోతుగా పరిశీలించి విశ్లేషించారు .అయితే
అంత తీవ్ర విమర్శకు తట్టు కోలేని వారు ఆ గ్రంధం పై ప్రతి విమర్శ చేశారు విమర్శనా
పద్ధ తికి కొత్త ఒరవడిని సృష్టించి కొత్త గవాక్షాలను తెరిచాడు విమర్శ మూస విధానం లో
నుంచి కొత్త పో కడలు పో యింది .చాలా మంది కవులకు మార్గ దర్శకుడు
సి.ఆర్..అందుకనే ఆయన్ను ‘’ఆధునిక ఆంద్ర సాహిత్య విమర్శకు ‘’యుగ పురుషుడు
‘’అన్నారు .తేలికైన భాష ,తెలుగు నుడికారం తో ఆయన రచనలుంటాయి .ఆయనది
చాలా విశిష్ట మైన శైలి తీక్ష్ణ విమర్శకుడు అని పించుకొన్నాడు

నవ్య కావ్యం ‘’ముసలమ్మ మరణం ‘’

   మద్రా స్ క్రిస్టియన్ కాలేజి లోని ఆంద్ర భాశా   రంజని సమాజ కావ్య రచనలలో 1889 లో
పో టీలు నిర్వహించింది అందులో కట్ట మంచి వారి వీరి ముసలమ్మ మరణం కావ్యం
ఎన్నికయింది .కధను అనంత పురం చరిత్ర నుంచి గ్రహించి మార్పులు చేర్పులు చేసి
కావ్యం గా మలిచారు రెడ్డి గారు అనంత పురం దగ్గ ర బుక్క రాయ సముద్రం అనే ఊరు
లోని చెరువు కట్ట నీటి ఉధృతికి తెగిపో యింది .గ్రా మ దేవత ఆ ఊరి లోని ‘’ముసలమ్మ‘’
అనే సాధ్వీ లలామ ను బలి ఇస్తేనే ప్రమాదం తప్పుతుంది అని చెప్పింది .ఆ విషయం
తెలిసిన ఆఊరి కోడలు ముసలమ్మ గ్రా మ సంరక్షణ కోసం ఆ చెరువు నీటిలో పడి  ప్రా ణ
త్యాగం చేసి గ్రా మాన్ని కాపాడింది అని కధనం .ఇప్పుడా చెరువు కట్ట కు ‘’ముసలమ్మ కట్ట
‘’అని పేరు .ఆమె త్యాగాన్ని కావ్యం గా మలిచారు రామలింగా రెడ్డి గారు .సమస్ష్టి కోసం
వ్యష్టి బలిదానం అన్నదే ఇక్కడి విషయం .కరుణ రస స్పోరక కావ్యం .కదా కొత్త దే కాని రెడ్డి
గారి రచన సంప్రదాయ అద్ద ం గానే సాగింది .కనుక నవ్య కవిత్వం గా నారాయణ రెడ్డి గారు
దీనిని గుర్తించలేదు .వస్తు వు కొత్త దే విషాదాంతం గా ముగింట మూ కొత్త దనమే .నాయిక
సామాన్య గృహస్తు రాలు .ఇదీ కొత్త విషయమే .అందుకని దీన్ని నవ్య కవిత్వానికి ‘’సంధి
కావ్యం ‘’అని ,నవ్య కవితా ప్రభాతానికి వేగు చుక్క అని పింగళి లక్ష్మీ కాంతం గారు
పేర్కొన్నారు .ఏమైనా రడ్డి  గారు కొత్త ప్రయోగానికి నాందీ వాచకం పలికారు .బహుముఖ
ప్రజ్ఞా శాలి ,కళా ప్రపూర్ణ ,ఆధునిక విమర్శకు మార్గ దర్శి శ్రీ కట్ట మంచి రామ లింగా రెడ్డి 71
ఏళ్ళు నిండుగా జీవించి 1951 లో తనువు చాలించి చరితార్దు లైనారు .  

7  సాంప్రదాయ సాహిత్య విమర్శకు రాలు ,అందరికి అక్క గారు శ్రీమతి పి.యశో (ధరా )దా

రెడ్డి

   ఆంద్ర ప్రదేశ్ అధికార భాషా సంఘానికి మొదటి మహిళా అధ్యక్షురాలు గా తన దక్షతను


చాటిన మేటి విద్యా వేత్త ఆచార్య పాకాల యశోదా రెడ్డి .ఆమె పి.యశోదా రెడ్డి గానే
అందరికి సుపరిచితురాలు .గొప్పసాహిత్య   విమర్శకురాలుగా పేరొందారు . 78
సంవత్సరాలు నిండు జీవితం గడిపి సార్ధక జీవి గా గుర్తిమ్పబడి కీర్తి శేషులయ్యారు .

          సుప్రసిద్ధ చిత్రకారులు పి.టి.రెడ్డి గారిని పరిణయమాడి యశోదా రెడ్డి అయారు


.ఆయన అంతర్జా తీయ చిత్రకారుని గా గుర్తింపు పొ ందారు .యశోదా రెడ్డి ఉస్మానియా విశ్వ
విద్యాలయం లో 33 ఏళ్ళు అధ్యాపకులు గా పని చేసి ,ఆచార్యులు గా పదవీ విరమణ
చేశారు .ఆమె సాంప్రదాయ సాహిత్య విమర్శకురాలిగా ప్రఖ్యాతి పొ ందారు .తెలంగాణా
మాండలికానికి తన రచనలలో గొప్ప పీట వేసన
ి విదుషీ మణి. 1929 లో మహబూబ్ నగర్
జిల్లా బిజినె పల్లి లో జన్మించారు .నిజాం ప్రభుత్వం లో నగర కమీషనర్ అయిన
రాజబహదూర్ బిరుదాంకితులు వెంకట రామా రెడ్డి హైదరాబాద్ కు ఆమెను తీసుకొని
వచ్చి రెడ్డి హాస్ట ల్ లో చేర్పించారు .1969 లో పి.హెచ్.డి. చేశారు . .1955 లో కొంతకాలం
ఉపాధ్యాయిని గా పని చేశారు .  . హైదరాబాద్ ఆకాశ వాణి లో కొంతకాలం ఉద్గించారు
.1976 లో లో ఆగ్రా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ నిచ్చి సత్కరించారు .1990-93-కాలం
లో ఆంద్ర ప్రదేశ్ అధికార భాషా సంగాధ్య్క్షులు గా బాధ్యతలు నిర్వహించారు .
సాహితీ సేవ

       తెలుగుదేశం లో తెలుగుదనం వెల్లి విరియాలని యశోదా రెడ్డి సంకల్పం తో అధికార


భాష సంఘాధ్యక్షురాలిగా గొప్ప కృషే చేశారు .తెలుగును అధికార భాష  చేయాలన్న ఆమె
సంకల్పం మాత్రం కార్య రూపం దాల్చలేదు అది ఆమెకే కాదు అందరికి బాధగానే ఉంది
.ఆమెను సంగీత నాటక అకాడెమి జనరల్ కౌన్సిల్ సభ్యత్వం ,ప్రపంచ సంస్కృత
అధ్యయన కేంద్ర సభ్యత్వం వరించాయి .అనేక భాషా సాహిత్య సంఘాలలో సభ్యురాలుగా
పని చేశారు .1991 లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకొన్నారు .డాక్టర్ సి
నారాయణ రెడ్డి గారు తమ భార్య పేర నెలకొల్పిన అవార్డు ను స్వీకరించారు .తెలుగులో
సుమారు 30 అమూల్య గ్రంధాలను రచించారు .అందులో పారిజాతాపహరణం ,హరివంశం
,ఆంద్ర సాహిత్య చరిత్ర వికాసం ,అమరజీవులు ,తెలుగు సామెతలు పుస్త కాలు ఆమెకు
యెనలేని కీర్తి ని తెచ్చి పెట్టా యి .తెలంగాణా మాండలికం లో రాసిన కధలు ,మా ఊరి
ముచ్చట్లు ,ఎచ్చమ్మ కధలు ,ప్రజల్లో బాగా చొచ్చుకు పో యాయి .మంచి
ప్రభావమూచూపాయి .ఆమె లో తెలంగాణా భాషాభిమానం నిండుగా ఉండేది .ఎంతో గొప్ప
పండితురాలైనా సంప్రదాయ సాహిత్యాన్ని కాచి వడబో సినా  వాడుక మాటలతో అందరికి
అర్ధమయ్యే పదాలతో ,జాతీయాలతో ,నానుడులతో ఆకర్షణీయం గా ప్రసంగించే నేర్పు
యశోదా రెడ్డిది .అందరు ఆమెను ఆప్యాయం గా ‘’అక్క ‘’అని ఆత్మీయం గా పిలిచే వారు
.కీ.శే.సురవరం ప్రతాప రెడ్డి గారి సంపాదకత్వం లో వెలువడిన గ్రంధానికి ముందు మాట
రాసిన యోగ్యురాలు .ఎన్నో సాహిత్య సాంస్కృతిక సభలలో ప్రసంగించి ప్రేరణ కల్గించిన
విజ్నురాలు యశోద .నిజం గా ఆమె యశో’’ధరా ‘’రెడ్దియే .
    చిన్నతనం లోనే యశోదా రెడ్డి తల్లిని కోల్పోయింది తండ్రికి విరోధిగా మారింది
.అందువల్ల అనాధ గానే బతికింది .భర్త పి.టి.రెడ్డి తో అనేక దేశాలు సందర్శించింది .జీవితం
ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పింది .భర్త ఆంద్ర ప్రదేశ్ ఆస్థా న చిత్రకారునిగా ,లలిత కళా
అకాడెమి అధ్యక్షులుగా పని చేసన
ి యోగ్యులు .కళ ఏ పరమావధిగా భర్త తో సహజీవనం
సాగించిన అర్దా ంగియశోద .1966 భర్త మరణించారు .’’సుధర్మ ఆర్ట్ గేలరి ‘’అనే సంస్థ ను
యశోదా రెడ్డి ప్రా రంభించి భర్త ను చిరస్మరణీయుని చేసిన భార్య యశోదా రెడ్డి .

         100 కు పైగా కధలు నాటికలు ,ప్రసంగాలు కవితలు రాసి న రచయిత్రి యశోద
.ధర్మ శాల అనే కదా సంకలనం వెలువరించింది .ఉగాదికి ఊయల ,భావిక అనే కవితా
సంకలనాలు తెచ్చింది .బడి పెద్ద ,నక్క బావ ,బుచ్చి గాడు అనే పిల్లల కధలు రాసి పేరు
తెచ్చుకోంది .కదా స్రవంతి ,పో తన భాగవత సుధ ,భారతం లో స్త్రీ ,ఎర్రా ప్రగడ వంటి
పరిశోధనా గ్రంధాలు ఆమె కీర్తి కిరీటం లో కలికితురాళ్ళు .విశ్వనాధసత్యనారాయణ గారితో
కలిసి రెండు భాగాలుగా ‘’తెలుగు సామెతలు ‘’అనే గ్రంధాన్ని వెలువరించింది .రచ్చబండ
, ,నందిని , పరివ్రా జక దీక్ష నాటకాలను రాసి ప్రదర్శించింది .కంచి కామకోటి పీఠం లో
ధార్మిక ఉపన్యాసాల నిచ్చి స్వామి వారల మన్ననలు పొ ందిన ఆస్తిక విద్వద్ వరేన్యురాలు
.యశోదా రెడ్డి మరణం తెలంగాణా కే కాదు యావదాంధ్ర దేశానికి తీరని లోటే

        మరో రెడ్డి కవిని రేపు తెలుసుకొందాం ..

 8 మహా వాగ్మి –మరుపూరి కోదండ రామి రెడ్డి

                       

     మరుపూరి కోదండ రామి రెడ్డిగారు నెల్లూ రు జిల్లా పొ ట్ల పూడి గ్రా మం లో 3-10-1902
లో జన్మించారు .వీధి బడిలోనే విద్యాభ్యాసం .మచిలీ పట్నం జాతీయ కళా శాల లో
తెలుగు ఆంగ్లా లతో నిష్ణా తులయ్యారు .జాతీయోద్యమం లో పాల్గొ న్నారు .అనువాద
సాహిత్యం లో ప్రఖ్యాతి చెందారు .ఆశువుగా ,మనోహరం గా ఉపన్య  శించె మహా నేర్పున్న
వక్త .ఆంధ్రపద
్ర ేశ్ సాహిత్య అకాడెమీ సభ్యులు గా పని చేశారు .
              రెడ్డి గారి తల్లి గొప్ప సంస్కార వతి .అతిధి సత్కారాలకు పేరు పొ ందింది
.భగవాన్ రమణ మహర్షి శిష్యురాలు .కోదండ రామి రెడ్డి గారు పదవ తరగతి
చదువుతూనే గాంధీ గారి బో ధనలకు ప్రభావితులై జాతీయోద్యమం లో చేరారు చదువుకు
గంట కొట్టేశారు .బందరులో చదువుతుండగానే విశ్వనాధ, బెజవాడ గోపాల రెడ్డి గార్ల తో
గాఢ పరిచయమేర్పడింది .ప్రఖ్యాత నటుడు దొ రస్వామయ్య గారిపై కాలేజి విద్యార్ధిగా
ఉన్నప్పుడే గొప్ప వ్యాసాన్ని ‘’శారద ‘’పత్రికకు రాశాడు .ఫ్రెంచ్ కదా రచయిత బాల్జ క్
కధలను అనువాదం చేసి ప్రచురించాడు .మద్రా స్ లో ‘’సమదర్శి ‘’పత్రికా సంపాదకుని గా
పని చేశారు తర్వాత ‘’ప్రభాత ముద్రా లయం ‘’స్తా పించి ‘’రంద్రా న్వేషి ‘’అనే పత్రికను
నిర్వహించారు తర్వాతా ‘’మందాకినీ ‘’పత్రికను నడిపి ఆంద్ర దేశం లోనే పేరెన్నిక గన్న
సంపాదకులని  పించుకోన్నారు.

           రెడ్డి గారు భారత జాతీయ నాయకుల ఆంగ్ల ప్రసంగాలను అవలీలగా ,ఆశువుగా
ధారా శుద్ధితో అనువదించే వారు .ఈ వ్యాసంగం నలభై ఏళ్ళు అవిచ్చిన్నం గా కోన సాగింది
.రెడ్డి గారి రచనలలో భావ గాంభీర్యం ,చమత్కారం ,హాస్యం తోణికిస లాడేవి .ప్రపంచ
రాజ్యాల పుట్టు పూర్వోత్త రాలు ,బీదల పాట్లు ,హిందూ పర పదశాహి ,షిర్డీ సాయి భగవాన్
,ఈసప్ నీతి కధలు ,మంజీర గాధ ,వేమన –పాశ్చాత్యులు ,అస్సామీ సాహిత్య చరిత్ర
అనేవి రెడ్డి గారి అనువాదిత గ్రంధాలు .కర్ణు డు అనే పేరిట రాసిన విమర్శన గ్రంధం విశ్వ
విద్యాలయాలలో పాఠ్య గ్రంధ మైంది .తెలుగు అకాడెమి వారి ‘’మాండలిక పద కోశం
‘’,రెడ్డి గారి ఆధ్వర్యం లోనే వెలువడింది మహా భారతం లో కర్ణ పర్నానికి ,కళా పూర్ణో దయ
ప్రబంధానికి విస్త ృత పీఠికలు రచించారు .’’క్రియా స్వరూపం ‘’,’’మని మాయ భూషణం
‘’,’’తెలుగు సామెతలు ‘’,గ్రందాల ప్రచురణ కమిటీ సభ్యులుగా రెడ్డి గారు పని చేశారు
.రెడ్డి గారి మహా భారత విమర్శ నిసర్గ రమణీయం గా ఉంటుంది ఎన్నో విషయాలు తవ్వి
తీశారు .త్యాగయ్య గారి పై అద్భుత విశ్లేషణాత్మక గ్రంధాన్ని రాసి అన్నికోణాల్లో ను
త్యాగరాజ స్వామి బహుముఖీన ప్రతిభను ఆవిష్కరించి కర్నాటక సంగీతానికి యెనలేని
కీర్తి తెచ్చారు .
 కోదండ రామి రెడ్డి గారు మంచి బో ధనా పరులు .గొప్ప నటులు కూడా .వేదం వారి ప్రతాప
రుద్రీయ నాటకం లోని తురక తెలుగు ను అద్భుతం గా పలికి ,నాటకీయం గా బో ధించే
వారని చెప్పుకొంటారు వారి శిష్యులు .అందరిని సమానం గా ఆదరించేవారు అనేక సార్లు
భారత దేశమంతా తిరిగి విషయ సంగ్రహణ చేసిన మహో త్త మ పరిశోధకులు .మరుపుకు
రాని వారు మరుపూరి కోదండ రామి రెడ్డి గారు

9 హిందీ చందమామ సంపాదకుడు బాల శౌరి రెడ్డి

                  

 ‘’ ఒక అయిడియా  జీవితాన్నే మార్చేసి నట్లు ‘’  ప్రముఖులతో పరిచయం కూడా


జీవితాన్ని మార్చేస్తు ంది .బాల శౌరి రెడ్డి మద్రా స్ లో 1946 లో గాంధీ గారిని చూశారు
.ఆటోగ్రా ఫ్ కావాలని అడిగితే హిందీ లో రాసిచ్చారు మహాత్ముడు .దానితో హిందీపై
అభిమానం పెరిగి ఇరవై వ ఏట ఇల్లు వదిలి కాశీ చేరారు .హిందీ చదవటం ప్రా రంభించారు
.ఆ సమయం లో భారత కోకిల సరోజినీ నాయుడు చని పో యింది.ఆమె పై మొట్ట మొదటి
సారిగా కవిత్వం రాశారు .అది అందర్నీ ఆకర్షించింది .అప్పటికి ఉత్త రాది వారు మనల్ని
మద్రా సీలు అనే పిల్చేవారు .సంస్కారం లేని వారిగా ,ఆంధ్రు లని భావించి తేలిగ్గా చూసే
వారు .రెడ్డి గారు దీన్ని సహించే వారు కాదు .ఒక ఉగాది పర్వదినాన రెడ్డి గారు ఆంద్ర
భాషా వాజ్మయం పై అద్భుత ప్రసంగం చేసి అందరి నోళ్ళూ మూయించారు .మద్రా స్
నుండి వెలువడే ‘’త్రిలింగ ‘’పత్రిక లో ఆయన రచనలు ప్రచురితమయ్యెవి .హిందీ లో
ప్రచురింప బడే ‘’గ్రా మ సంసార ‘’పత్రికకు హిందీ రచనలు రాసేవారు .హిందీలో
75 ,తెలుగు లో 13 గ్రంధాలు రాసిన మేటి రచయిత బాల శౌరి రెడ్డి. దేశ ,విదేశాలలో
లెక్కలేనన్ని  సన్మానాలందుకొన్నారు .
హిందీ ప్రచారం

        1950 లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ రెడ్డి గారిని హిందీ ఉపన్యాసకుని గా
మద్రా స్ కు ఆహ్వానించింది .రెడ్డి గారి ప్రతిభకు పట్ట ం కట్టింది నార్ల ,జలసూత్రం కృష్ణ శాస్త్రి
మున్నగు సాహితీ మూర్తు ల తో మంచి సాన్నిహిత్యమేర్పడింది .ఆబ్ (ఈనాడు ),ఆజ్కల్
పత్రికలలో హిందీ రచనలు వస్తూ న్దేవి .పారితోషికమూ లభించేది .1954 లో ‘’పంచామ్రు త్
‘’అనే గ్రంధాన్ని రాశారు .అందులో తెలుగు కవులను పరిచయం చేస్తూ వారి పద్యాలను
హిందీ లో అనువాదం చేసి ప్రచురించారు .తెలుగు వాజ్మయ వికాసం పై విపుల మైన పీఠిక
రాశారు .పట్టా భి గారు దీన్ని ఎంతో మెచ్చుకొన్నారు .నార్ల వారి అభినందనా లభించింది
.ఈ గ్రంధానికి భారత ప్రభుత్వ పారితోషికమూ లభించింది .1956 లో పులి వెందుల లో ఆ
నాటి విద్యా మంత్రి సమక్షం లో గడియారం వెంకట శాస్త్రి గారు ,జమ్మల మడక మాధవ
రామ శర్మ గార్ల ఆధ్వర్యం లో రెడ్డి గారికి ఘన సన్మానం జరిగింది .’’జిందగీ రాఃహ్ (జీవన
పధం )అనే హిందీ సాంఘిక నవలకు బహుమతి నందుకొన్నారు .రాష్ట ్ర మంతటా సన్మాన
మహో త్సవాలు జరిగాయి .రాష్ట ్ర పతి రాధాకృష్ణ న్ ముఖ్య మంత్రి కాసు సమక్షం లో
హైదరాబాద్ లో ఆంద్ర రాష్ట ్ర హిందీ ప్రచార సభ రజత జయంతి నాడు వైభవోపేతమైన
సన్మానం అందుకొన్నారు .ఆంద్ర జ్యోతి లో37 వారాలు ధారా వాహికం గా ‘’రామాయణ
కాలం లో భారతీయ సంస్కృతి ‘’ప్రచురింప బడి విశేషం గా ప్రజలను ఆకట్టు కొన్నారు

               హిందీ లో నవలలు వ్యాసాలూ నాటకాలు ,వాజ్మయ చరిత్ర రాసి


బహుమతులు పొ ందారు .30 పుస్త కాల ద్వారా తెలుగు భాషా ,సంస్కృతి , హిందీ లో రాసి
హిందీ భాషాభిమానులకు తెలుగు వైభవాన్ని రుచి చూపించారు .రెడ్డి గారి హిందీ రచనలు
తెలుగు లోకి అనువదింప బడి బహుళ ప్రచారం పొ ందాయి .వీరి ‘’లకుమ‘’నవల ఏడు
సార్లు ముద్రణ పొ ందింది అంటే వీరి వైదుష్యం ఏమిటో తెలుస్తు ంది .హిందీ కన్నడ గుజరాత్
భాషల్లో కీ అనువాదం పొ ందింది .లకుమ కు బెంగళూర్ యూని వర్సిటి అవార్డు ,దావాగ్ని
నవలకు రాష్ట ్ర పతి పురస్కారం లభించాయి .ఉత్త మ అనువాదకుని గా ‘’ద్వివాగ్రీశ్
‘’అవార్డు ను రాష్ట ్ర పతి శంకర దయాళ్ శర్మ చేతుల మీదుగా అందుకొన్నారు .దాదాపు
అన్ని రాష్ట ్ర ప్రభుత్వాలు సాహిత్య అకాడెమీలు రెడ్డిగారికి ,సన్మానాలు చేసి తమ
సాహిత్యాభిలాషను చాటుకోన్నాయి  అనేక విద్వద్ సభల్లో కీలక ఉపన్యాసాలిచ్చారు .చాలా
పత్రికలూ ప్రత్యెక సంచికలు ప్రచురించాయి 2000 లో ‘’అపనే అపనే బాల శౌరి రెడ్డి ‘’అనే
400 పేజీల అభి నందన సంచికను ఢిల్లీ సాహిత్య అకాడెమి ఆవిష్కరించి ఘనం గా
సత్కరించింది .

మామా –చందమామా –సన్మాన సీమా

            1966 నుండి 1985 వరసకు అంటే 23 ఏళ్ళు రెడ్డి గారు హిందీ’’ చందమామ
‘’సంపాదకులు గా పని చేశారు .ఆ చందమామ ఈ మామ ను ఇలా ఆదరించి
గౌరవించింది .దాని సర్క్యులేషన్ ను1,67,000 లకు పెంచిన ఘనత బాల శౌరి రెడ్డి గారిదే
.కలకత్తా లోని భారతీయ భాషా పరిషత్ కు నాలుగేళ్ళు డైరెక్టర్ గా పని చేసి  30
సెమినార్లు నిర్వహించి రికార్డు సృష్టించారు .విశ్వంభర రాసిన నారాయణ రెడ్డి గారికి బాల
శౌరి రెడ్డి గారి సారధ్యం లోనే మొదటి పురస్కారం లభించింది .మాలతీ చందూర్ ,రావూరి
భరద్వాజ ,కేతు విశ్వనాధ రెడ్డి లకు కూడా పరిషత్తు తరఫున సన్మానాలను రెడ్డి గారు
చేశారు .1998  నుండి తమిళ నాడు హిందీ అకాడెమి అధ్యక్షులు గా పని చేశారు .హిందీ
దిన పత్రిక ‘’చమకతా సితారా ‘’కు సంపాదకులు గా మూడేళ్ళు పని చేశారు .ఆంద్ర విశ్వ
విద్యాలయం ‘’కళా ప్రపూర్ణ ‘’నూ శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం డి.లిట్ బిరుదు  నిచ్చి
సత్కరించాయి .’’సాహిత్య మార్తా ండ ‘’.’’హిందీ రత్న ‘’,’’వాజ్మయ రత్నాకర
‘’బిరుదులూ రెడ్డి గారిని వరించాయి .డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ,మహాత్మా గాంధి వంటి వారు
అధ్యక్షులు గా పని చేసిన ‘’ప్రయాగ హిందీ సమ్మేళనం ‘’కు శ్రీ రెడ్డి ఎన్నిక అయారంటే
వారి సామర్ధ ్యత ఎంతో తెలుస్తో ంది .1974 మొదటి హిందీ సమ్మేళనం లో ను మూడవ
ఏడవ  సమ్మేళనాలలో  రెడ్డి గారిని ఘనం గా సన్మా నించారు .

జీవిత విశేషాలు

  1928 లో కడప జిల్లా పులి వెందుల తాలూకా గొల్ల ల గూడూరు లో బాల శౌరి రెడ్డి గారు
జన్మించారు .తన మాతృభాషకు ,రాష్ట్రా నికి ,సంస్కృతికి గొప్ప పేరు తెచ్చి హిందీ భాష లో
అసదృశ పాండిత్యాన్ని సంపాదించి ఉత్త ర దక్షిణ భారతాలకు సారస్వత సేతువు గా
అజేయం గా నిలిచి సాహితీ మూర్ధన్యులు బాల శౌరి రెడ్డి గారు .బాల్యం లోనే కాక
యవ్వనం లో మధ్య వయసులో ముసలితనం లో కూడా నిత్యోత్సాహి గా ఉన్నారు
.’’సమాజానికి ,దేశానికి ,ప్రపంచానికి రచయిత బాధ్యతా యుతం గా కృషి చేస్తూ ఒక
పౌరుడు గా ఉండాలి ‘’అని సాహిత్య సిరి అయిన బాల శౌరి గారి అభిప్రా యం .ఓర్పు ,కృషి
విశ్వాసమే హన విజయ రహస్యం అంటారు రెడ్డి గారు .హిందీ సాహిత్యాకాశం లో ప్రకాశ
వంతం గ వేలుగులీనే ‘’చమక్ చమక్ తార ‘’శ్రీ బాల శౌరి రెడ్డి ..

           మరో ప్రముఖుని గూర్చి తర్వాతా

10 సరసుడు బెజవాడ గోపాల రెడ్డి

                        

            బెజవాడ గోపాల రెడ్డి గారు 1907 లో నెల్లూ రు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం లో ఆగస్ట్
అయిదున జన్మించారు .తండ్రి పట్టా భి రామి రెడ్డి తల్లి సీతమ్మ .స్కూల్ చదువు అక్కడే
పూర్తీ చేసి బందరు జాతీయ కళా శాలలో చేరారు .రవీంద్రు ని శాంతినికేతన్ లో విద్య పూర్తీ
చేశారు గాంధీ గారి పిలుపు తో స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొ ని చాలా సార్లు జైలు కు
వెళ్ళారు .ముప్ఫై ఏళ్ళు రాక ముందే మంత్రి అయి ఆశ్చర్య పరచారు .రాష్ట ్ర ,కేంద్ర
ప్రభుత్వాలలో వివిధ శాఖల మంత్రిగా సుమారు 15 ఏళ్ళు పని చేశారు .రాజకీయాలలో
తీరిక లేకుండా ఉన్నా సాహిత్యం పై మక్కువ వీడలేదు .

           రెడ్డి ఆంద్ర విశ్వ విద్యా లాయానికి ప్రో చాన్సలర్ గా ఎన్నికయి ఆరేళ్ళు పదవిలో
కోన సాగారు తెలుగు భాషా సమితి ,ఆంధ్రపద
్ర ేశ్ సాహిత్య అకాడెమి లకు అధ్యక్షులుగా
సుదీర్ఘ కాలం పని చేసిన ఘనత ఆయనది ఆనేక గ్రంధాలు వెలువరించారు .కేంద్ర సాహిత్య
అకాడెమీ అధ్యక్షతా ఆయన్ను వరించింది .దీనికి తోడు జ్ఞా న పీఠ పురస్కార సంఘానికి
అధ్యక్షులు గాను వ్యవహరించారు .విశ్వ కవి రవీంద్రు డు అంటే రెడ్డి గారికి మహా
అభిమానం .రవీంద్రు ని రచనలను తెలుగు లోకి అనువ దించారు .రవి కవి న్హ ృదయాన్ని
తెలుగు వారికి పరిచయం చేశారు .ఉర్దూ భాషలోను పట్టు సాధించి ,ఆరచనలనూ తెలుగు
చేశారు .70 ఏళ్ళు పై బడిన తర్వాతే స్వంత రచనలు ప్రా రంభించారు .తన  అనుభవాలను
జ్ఞా పకాలను అక్షర బద్ధ ం చేశారు .ఇరవై కి పైగా కవితా సంపుటాలను వెలువ రించారు .

         గోపాల రెడ్డి గారు ఉత్త ర ప్రదేశ్ గవర్నర్ గా పని చేశారు పదవీ విరమణ తర్వాతా
రాజకీయాలకు దూరమయ్యారు .ఆయన సరసుడు సహృదయుడు కూడా .కళా పిపాసి
నిత్య సాహితీ చైతన్య జీవి .’’గోపాల రెడ్డి ది భారతీయ హృదయం .చూపు విశ్వభారతీయం
,నాలుక తెలుగు జాతీయం ,శ్వాస కోశాలు సంగీత సాహిత్య జాతీయం ,నడక సౌజన్యం
,నవ్వు రసికత్వం ,పిలుపు సహజీవనం తలపు మధుర భావనం, బాట గాంధీయం
,పాటజాతీయం ‘’అన్న ఆచార్య జి.వి.. సుబ్రహ్మణ్యం  గారి ఎస్టిమేషన్ సత్య దర్శనమే .రెడ్డి
గారు ఆజాను బాహువు .ఆయన వ్యక్తిత్వమూ అంత దొ డ్డదే .విస్త ృతం గా పర్యటించిన
యాత్రికుడాయన .’’నేను విశ్వ నరున్ని .వసుధైక కుటుంబం నా లక్ష్యం .’’అని చెప్పిన
సంస్కారి .తనది సార్ధక మైన జీవితం అని సంతృప్తి తోనే తాను జీవిస్తు న్నానని  ,అన్ని
రంగాలలోను తాను గణనీయ పాత్రను పో షించానని మనో వాక్కాయ కర్మలా తానొక
వీరుడిగా గడిపానని ఢంకా బజాయించి చెప్పిన సరస సాహిత్య సున్నిత హృదయులు
బెజవాడ గోపాల రెడ్డి వరేన్యులు .9-3-1997 న తొంభై ఏళ్ళ ముది ప్రా యాన రెడ్డి గారు
తుది శ్వాస వదిలారు .

      

 11 రాయల సీమ గేయ కవి పులి కంటి కృష్ణా రెడ్డి

                   
             రాయల సీమ అంటే ఆనాడు రాజ భోగం రత్నాలు ,ముత్యాలు వీధుల్లో అమ్మే
కృష్ణ దేవరాయల రాజ్యం జ్ఞా పకం వస్తు ంది కాని నేడు రాయల సీమ అంటే కరువు ,కాటకం
దర్శన మిచ్చి కన్నీరు తెప్పిస్తు ంది హృదయం ద్రవిస్తు ంది .రత్నాల సీమ రాళ్ళ సీమ గా
మారి పో యిందని వ్యధ ధ్వనిస్తు ంది .అయితే సాహిత్యం అను నిత్యం పండే సీమ గా
మనకు కని పించి మానసిక ఆనందం కలుగుతుంది పాట ,పద్యం కదా ,గేయం వెళ్లి విరిసన
ి
రత్నాల సీమ నేడు రాయల సీమ .రాయలసీమ మాండలికాన్ని ఆస్తిగా గేయాల నిండా
నింపిన పులి కంటి కృష్ణ రెడ్డి చిత్తూ రు జిల్లా లో జన్మించారు తండ్రి గోవింద రెడ్డి తల్లి
పాపమ్మ .
    తన అనుభావాలనన్నిటిని అక్షరాలుగా మలచిన అక్షర శిల్పి కృష్ణా రెడ్డి .రాయలసీమ
పలుకుబడి జానపదుల ఒరవడి ఆపో సన పట్టిన వారాయన .ఆయన కద రాసినా గేయం
విని పించినా’’ ఇది పులి కంటిది’’ అని స్పష్ట మైన ముద్ర కని పిస్తు ంది .ఆయన శైలి
అనితర సాధ్యం .చిత్తూ రు జిల్లా వెదురు కుప్పం మండలం లోని ‘’జక్క దో న ‘’లో 1931
లో కృష్ణా రెడ్డి జన్మించారు చక్కని దో వ ను జానపదానికి వేశారు .నటుడు ,గాయకుడు
,దర్శకుడు గా తన ప్రతిభను చాటుకొన్నారు .ఆయన రచనలన్నీ రేడియో ,టీ.వీ.లలో
ప్రసారమైనాయి .పత్రికలలో చోటు చేసుకొన్నాయి .ఎన్నో నాటకాలు రాసి ,స్వయం గా
ప్రదర్శించిన వారు రెడ్డి గారు .తన చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేసి ఆ
విషయాలనే రచనల్లో చొప్పించి జీవం పో సిన జీవదాత .సామాజిక స్పృహ ,తాత్వికత
ఆయనకు సహజాతాలు .

           అన్నిటా కాలుష్యం పెరిగి పో యిందని బాధ పడే వారు రెడ్డి గారు .అందరు పూను
కొంటె కాలుష్యాన్ని రూపు మాప లేమా అని ప్రశ్నిస్తా రు .ఆయన భావాలన్నీ ప్రగతి
శీలాలు .ఆయన సాహితీ సంపత్తి ని విలువ కట్ట టం చాలా కష్ట ం .అన్ని సాహితీ ప్రక్రియలను
చేబట్టి అన్నిటిని ఉధృతం గా తీర్చి దిద్దిన మేటి రచయిత కృష్ణా రెడ్డి .అందరికి దూరమై
పో యిన దళితులు అంటే ఆయనకు అమిత ఆదరం .వారిని అక్కున చేర్చుకొన్నారు .వారి
మనోభావాలను వారి నోటి తోనే చెప్పి నంత సహజం గా రెడ్డి గారు కవిత్వం లో ,కధల్లో
చెప్పి అనితర సాధ్యం అని పించారు.మహా మానవతా వాదిగా ప్రఖ్యాతు లయ్యారు
.ఆయన కధలను చదివితే ‘’రాయల సీమ రా.వి.శాస్త్రి ‘’అనిపిస్తు ంది అని కితాబు నిచ్చిన
సీనియర్ పాత్రికేయులు ,సంపాదకులు శ్రీ పొ త్తూ రి వెంకటేశ్వర రావు గారి మాటలు అక్షర
సత్యాలే .మాల మాదిగల జీవితాలను సజీవ దృశ్యాలుగా చూపిన మహా రచయిత కృష్ణా
రెడ్డి .ఆయన మాండలీకం ‘’కలకండ పలుకే’’.

              ఆంద్ర ప్రభ లో సంవత్సరం పాటు ‘’నాలుక్కాళ్ళ మండపం ‘’అనే ‘’కాలం


‘’నిర్వహించి రాయల సీమ జీవన చిత్రా న్ని సజీవం గా ఆవిష్కరించారు .కృష్ణా రెడ్డి గారు
గొంతెత్తి పాడితే ఆ మాధుర్యం ,శబ్ద సౌందర్యం భావలహరికి జోహార్లు అంటాం .ఆయన తో
పాటు కవి సమ్మేళనాలలో పాల్గొ నే కవులు ఆయన ముందు చిత్తు అయి నట్లు కనిపించి
పులికంటి అందరి కంటే మేటి అని పించారు ఎన్నో సార్లు .ఇది నాకు ప్రత్యక్ష అనుభవం
.రైతు సమస్యలు ,రాజకీయాలు ,,ఓట్లు ,నీటి ఎద్ద డి అన్నిటిని స్పృశించి రాసిన మేటి
రచనలెన్నో ఉన్నాయి .56 కదల ‘’సీమ భారతం ‘’వెలువరించారు .రాయల సీమ యాస
మీద మాంచి పట్టు న్న రచయిత రెడ్డి గారు .ఎన్నో రేడియో ,టి.వి.కవి  సమ్మేళనాలలో
పాల్గొ ని అందరి లోను తన పాటద్వారా’’ నాయక మణి ‘’గా నిలిచే వారు ..ఆయన రైతు
పక్ష పాతి .ఆయన సృష్టించిన ‘’బాశాలి ‘’పాత్ర విశిష్ట మైంది .’’భాగ్య శాలి- బాశాలి’’
అయింది వారి యాస లో .కుటుంబాన్ని తీర్చి  దిద్దటం లో భార్య పాత్ర ఎలా ఉంటుందో
ఇందులో చూపించారు

          కృష్ణా రెడ్డి రైల్వే శాఖ లో బుకింగ్ క్లా ర్క్ గా జీవితం ప్రా రంభించారు .’’కామధేను
‘’పక్ష పత్రిక ను ఆరేళ్ళు సమర్ధం గా నడిపిన సంపాదకులాయన .ఆంధ్రభూమి పత్రికలో
ఉద్యోగించారు .కృష్ణా రెడ్డి కధలు ,గూడుకోసం గువ్వలు ,కోటిగాడు స్వతంత్రు డు ,పులికంటి
దళిత కధలు సంపుటాలను రెడ్డి గారు వెలువరించారు .ఆయనవి 14 కధలు ఉత్త మ
కధలు గా ఎన్నికైనాయి .’’పులికంటి సాహితీ సత్కృతి ‘’స్తా పించిఎందరో  సాహితీ
మూర్తు లను సత్కరించారు .’’ఆటవెలదుల తోట ‘’కావ్యం రచించారు .ఆకాశ వాణి
,దూరదర్శన్ లకు సలహా దారు గా సలహాలన్ది ంచారు .చిత్తూ రు జిల్లా రచయితల
సంఘానికి ఉపాధ్యక్షులు గా దీర్ఘ కాలం పని చేశారు .’’సీమ చిన్నోడు ‘’అని అందరి చేత
ఆప్యాయం గా పిలువబడ్డ పులికంటి  క్రిష్ణా రెడ్డి గారు 2007 నవంబర్ 18 న 76 వ ఏట
అనంత లోకాలకు చేరుకొన్నారు .’’తెలుగు జానపద దీపం ఆరిపో యింది .జానపదం చిన్న
బో యింది ‘’.

            మరో కవి గురించి ఈసారి

12 బ్రౌ న్  పధగామి బం.గొ.రే.

                            

        బంగోరె అంటే బండి గోపాల రెడ్డి అని చాలా మందికి తెలియదు .బండి
శంకరయ్యరెడ్డి ,శంకరమ్మ లకు 1938 అక్టో బర్ 10 న నెల్లూ రు జిల్లా కోపూరు తాలూకా
‘’మిన గల్లు ‘’లో జన్మించారు .అక్కడే ప్రా ధమిక విద్య చదివి నెల్లూ ర్ లో ఇంటర్ ,వాల్తే రు
లో బి.కాం.ఆనర్స్ పూర్తీ చేశారు .పరిశోధన అంటే అమిత మైన ఆసక్తి చూపించేవాడు
.1957 లో ‘’స్రవంతి ‘’అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు .తర్వాతా సెంట్రల్
కోఆపరేటివ్ బాంక్ లో అకౌంటెంట్ గా ఉద్యోగం కొంతకాలం చేసి వదిలేశాడు ,.

       1963 లో ‘’శ్రీ విక్రమ పూరి సర్వస్వ గ్రంధ మండలి ‘’లో చాలా వ్యాసాలూ రాశాడు
బంగోరె .’’జమీన్ రైతు ‘’పత్రికకు సబ్ ఎడిటర్ అయాడు .నూరేళ్ళ నాటి నెల్లూ రు
సంగతులన్నీ అనువదించి ప్రచురించాడు .బంగోరె ‘’నెల్లూ రు జిల్లా కు మొదటి 
జర్నలిస్ట్’’.గురజాడ కన్యా శుల్కం నాటకానికి విస్త ృత అను బంధం రాసి 1969 లో
ప్రచురించాడు .తమిళ నవలను ‘’చంద్రిక కద ‘’పేర తెలుగు లోకి అనువదించాడు
.కట్ట మంచి రామ లింగా రెడ్డి గారి పై వచ్చిన విస్త ృత గ్రంధానికి బంగోరె సంపాదకత్వం
వహించాడు .పఠాభి ‘’ఫిడల
ే ు రాగాల డజన్ ‘’ను పునర్ముద్రించాడు బంగోరె .ఎమెస్కో
వారి ‘’తాతా చార్యుల కధలు ‘’కు సంకలన బాధ్యత చేబట్టా డు .డాక్టర్ జే.మంగమ్మ గారి
పరిశోధనా గ్రంధాన్ని ప్రచురించాడు .

              1977 లో సర్ ఫిలిప్ బ్రౌ న్ లేఖలను ‘’బ్రౌ న్ లేఖలు –ఆధునికాంధ్ర సాహిత్య
శకలం ‘’పేరముద్రించాడు .బ్రౌ న్ జీవిత చరిత్ర ను ఆంగ్ల ం లో ప్రచురించి ఘనకీర్తి పొ ందాడు
బంగోరె .’’మాల పల్లి నవల పై నిషేదాలు ‘’పై పరిశోధన చేసి ప్రచురించాడు .వేమన
పద్యాలను లండన్ నుంచి సేకరించి తెచ్చి ‘’వేమన –C .P.బ్రౌ న్ ‘’పేరిట ప్రచురించాడు .

సి.పి. బ్రౌ న్ 

           జమీన్ రైతు పత్రిక లో పని చేసినప్పుడే ‘’లోకలిస్ట్ కూని రాగాలాపన ‘’పేర ఒక
‘’కాలం ‘’నిర్వహించాడు .’’అంతులేని రిసెర్చ్ చేసిన పరిశోధనా వ్యగ్రు డు బంగోరె ‘’అని
పేరు పొ ందాడు .అందుకే ప్రఖ్యాత విమర్శకుడు కే.వి.రమణారెడ్డి బంగోరె ను ‘’రిసర్చ్
ె గెరిల్లా
‘’అని ముద్దు గా ,మురిపెం గా పిలిచాడు .ఎన్నో అకాడెమీలు ,సాహితీ సభలు ,విశ్వ
విద్యాలయాలు చేయాల్సిన పరి శోధనలను ఒంటి చేత్తో చేసి ‘’అయ్యారే –బంగోరే‘’ అని
పించాడు .  ..తెలుగు పత్రికల పుట్టు  పూర్వోత్త రాలను శాస్త్రీయ దృక్పధం తో విశ్లేషించిన
మేటి విమర్శకుడు బంగోరె .

              హిమాలయాలను సందర్శించాలనే గాఢ మైన కోరిక బంగోరె కు ఉండేది


.దీనికోసం  నెల్లూ రు నుండి బయల్దే రి మళ్ళీ తిరిగి రాలేదు తిరిగి రాని లోకాలకు
చేరుకోన్నాడని అందరు భావించారు .1982 నవంబర్ 5 న బంగోరె మరణ వార్త ను పత్రికలు
ప్రచురించాయి .బంగోరె పరిశోధక వ్యాసంగానికి అవధుల్లేకుండా పో యిందని  అందరు 
కీర్తించారు .ఒక రకం గా ‘’ఆధునిక పరిశోధనా పరమేశ్వరుడు బంగోరె ‘’.

13 శాస్త ్ర కవి ఉండేల మాల కొండా రెడ్డి (చివరి భాగం )

              

   విజ్ఞా న శాస్త ం్ర లో విశేష కృషి చేసి ,కమ్మగా కవిత లల్లిన వారు అరుదు గా ఉంటారు .ఆ
అరుదైన కవుల్లో ఉండేల మాల కొండా రెడ్డి గారొకరు .ఇంజినీరింగ్ విద్య చదివి ఆశాఖ లో
అధ్యాపకుడై ,స్వయం గా ఇంజినీరింగ్ కాలేజి స్తా పించి  ,సాంకేతిక విద్య ను సార్వత్రికం
చేసన
ి వదాన్యుడు ,విద్యా వినయ సంపన్నుడు ,కవి ఉండేల.’’ఒండేల –ఉండేల అన్నిటా
సర్వ సమర్ధు డు ‘’ .నేతాజీ ,వి వేకానందుడు ,కాంతి చక్రా లు అన్న కావ్యాలు రాశారు
.నిత్యం రాయటం అయన దిన చర్య .తొమ్మిదో తరగతి లోనే కవిత చెప్పిన బాల కవి
..జాతిని తీర్చి దిద్దిన మహాను భావులను ,నాయకులను గా చేసి కావ్యాలు రాసి దేశ
భక్తిని చాటుకొన్నారు .’’ఆరు వేల మైళ్ళ కావల బెత్తెడు –దీవులేలుకోనేదడివారు
తెల్లవారు –నాల్గు కోట్ల ప్రజలు నలువది కోట్ల పై –ప్రభువులైరి ఎంత పరువు చేటు /’’అని
చిన్నప్పుడే పరపీడనం పై విరుచుకు పడ్డా రు .ప్రా చీన ఛందస్సునే ఎన్నుకొని కవిత
లల్లా రు .నవీన భావాలను అందులో అందం గా పొ దిగారు .కర్షక పక్ష పాతి అవటం తో ఆ
భావాలను ,అనుభ వాలను కర్షక భాష లో వెల్లడించారు .ఆయనకు ‘’జాబిలి రేక వెండి
కొడవలి గా తోచింది .’’అది మొలక చీకటి పైరులను తరుగు తోందట .’’మంచి భావం,
తగిన పదజాలం .వీరి కవిత్వాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి ,మల్ల ంపల్లి సో మ శేఖర శర్మ
,దుర్భా సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు మెచ్చారు .’’ప్రా చీనులలో నవీనులు ‘’అని కితాబు
నిచ్చారు .
             ‘’వివేకానందుడు అనే గ్రంధం చక్కని తాత్విక చింతన కల్గిస్తు ంది .’’కానందు
‘’ని పై రెడ్డి గారికి భక్తీ ఎక్కువ .పులకించి పో యి వర్నిస్తా రా వైతాలికుడిని .వివేకానంద
మరణాన్ని జీర్ణించుకోలేక ‘ఆత్మ సామ్రా జ్య పాలనా దక్ష మణికి –నీకు నేటికి నూరేండ్లు
నిన్డు నేల ?-దైవ సృష్టి రహస్య మర్ధంబు గాదు –త్యాగ గుణశాలి –భారత సన్యాస మౌళి
‘’అని తన బాధ నంతా కవిత్వం లో కుమ్మరించేశారు .

        ‘’కోడి’’ ని శ్రా మిక జీవి అని ,సహృదయత తో మెచ్చారు .’’ఉదాత్త గుణాధ్యము
ణనీచరిత్ర బెన్ కబ్బము వ్రా య వచ్చును ‘’అని కొనియాడారు .శ్రమించే వారు అంటే రెడ్డి
గారికి ఎంతో   ఆదరం .కోడికి ‘’రుతు బద్ధ రాగ భోగోన్నతి ఉంది ‘’అని శ్లా ఘించారు .కోడి
ని ఆదర్శం గా తీసుకొంటే సో మరితనం పో తుందని ,ఉర్వి సుభిక్షం గా ఉంటుందని హితవు
చెప్పారు .
                     భారతీయ కలలపై రెడ్డి గారికి అభిమానం ,మక్కువా ఎక్కువ .చేనేత పై
‘’వస్త ్ర శిల్పి ‘’ఖండిక రాశారు .’’ప్రా ణము లేని యంత్రా ల పనిని మెచ్చి –జీవ యంత్రము
నిను ,పేద జేతురట –‘’అని నేతన్న దైన్య స్తితికి సానుభూతి తో స్పందించారు .ఆడవారు
గాజులు వేసుకొంటే అందం గా ఉంటారు .గాజుల్లేని స్త్రీ ‘’శిశిర గీత వ్రా త శిధిల వల్ల కి వోలె
‘’చిన్న బో తుందని బాధ పడ్డా రు .భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై రెడ్డి గారికి
విపరీత ఆరాధనా భావం ఉంది

                 మాల కొండా రెడ్డి గారు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా ‘’ఇని మేర్ల ‘’లో
13-8-1932 లో జన్మించారు .సివిల్ ఇంజినీరింగ్ చదివి రాష్ట ్ర ప్రభుత్వం లో ఇంజినీర్ గా
రెండేళ్ళు పని చేశారు తర్వాత ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజి లోను వరంగల్ కాలేజి
లోను పని చేసి ప్రొ ఫెసర్ అయారు .1979 లో ‘’చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
‘’స్తా పించి సాంకేతిక విద్య కు గణనీయ మైన స్తా యి కల్పించారు .ఎన్నో అవార్డు లు
రివార్డు లు పొ ందిన యోగ్యుడు రెడ్డి గారు 

         49 వ ఏట ‘’మొగలి రేకులు ‘’రాశారు 1946 లో ‘’సత్యం శివం సుందరం


‘’రాశారు .అవసాన దశ లో అంటే 2003 లో భగవద్గీత ఆధారం గా ‘’మానవ  గీత ‘’రాసి
జన్మ చరితార్ధం చేసుకొన్నారు .ఎంతో మంది ప్రతిభా వంతులకు పురస్కారాల నందించిన
వదాన్యులు,త్యాగశీలి ఉండేలా మాల కొండా రెడ్డి గారు .

14-గోళ్ళమూడి వెంకట రామ రెడ్డి

ప్రకాశం జిల్లా పాకాల ప్రా ంత నివాసి .ప్రా ధమిక విద్య మాత్రమె నేర్చారు .స్వయం కృషి తో
విజ్ఞా నం పొ ందిన సాధకుడు .’’చిత్రా ంగి ‘’నాటకం మాత్రమె వీరి నిర్యాణం తర్వాత భార్య
ప్రచురించారు ఇది పూర్తీ గ్రా ంధిక రచన
15-దిరిశాల వెంకట రామణా రెడ్డి

              ప్రకాశం జిల్లా పరిషత్ అధ్యక్షులు గా పని చేశారు .మంచి కవితా లక్షణాలున్న
వారు ‘’పల్లె టూరు ‘’అనే ఖండిక వీరికి సాహిత్యం లో స్థా నం కల్పించింది వడ్లు దంపె
స్త్రీలను సహజ సుందరం గా వర్ణించి న కవి .యేకులు వడికే స్త్రీని ,సాతాను జియ్యరు
,పంచాంగ శాస్త్రు లను తన కవిత్వం లో అందం గా బంధించారు .’’భాగ్య మేదైన ప్రు దివిని
బడయ వచ్చు –తొడరి శారదాంశ బడయ దుర్ల భంబు –‘’అంటూ ఒంగోలు జిల్లా
రచయితల సంఘం వారు ‘’ప్రొ ద్దు పొ డుపు ‘’కావ్యాన్ని అన్కితమిచ్చటప్పుడు చెప్పి
‘’మీరు నేను ఈ రీతి గా బంధువుల మయ్యాం ‘’అని చమత్కరించారు

          ‘’కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు’’ఇంతటితో పరి సమాప్త ం –స్వస్తి

భమిడిపాటి కామేశ్వరరావు

మనకు తెలీని భ.కారా మేస్టా రు

శ్రీ తాడే పల్లి పతంజలి శాస్త్రి గారు రచించి సాహిత్య అకాడెమి వారు ప్రచురించిన ''భమిడి
పాటి కామేశ్వర రావు 'పుస్త కం నిన్న కొంత చదివాను అ దులో కొన్ని ముఖ్య సంగతుల్ని
మీకు తెలియ జేస్తు న్నాను . 
  కామేశ్వర రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకి వీడులో జన్మించారు . తండ్రికి
అరవయ్యవ ఏట రావు గారు పుట్టా రు . జన్మ తేది 30-4-1897.నర్సా పురం టేలర్ స్కూల్
లో కొంతకాలం చదివి ,కాకినాడ పిఠాపురం కాలేజి లో ఇంటర్ పూర్తీ చేసి ,రాజ
మండ్రి  ఆర్ట్స్ కాలేజి లో గణితం లో డిగ్రీ పొ ందారు .. అక్కడే టీచర్స్ ట్రయినింగ్ పాసై
వీరేశలింగం స్కూల్ లో లెక్కల మేష్టా రు గా 31 ఏళ్ళు పని చేసి 1953 లో పదవీ విరమణ
చేశారు . అయిదేళ్ళ తర్వాత కేన్సర్ వ్యాధి తో 25-8-1958 న మరణించారు . ఆయనకు
''కారా కిళ్ళీ ''వేసుకొనే అలవాటు బాగా ఉండేది అదే  ఆయన గొంతు కేన్సర్ కు కారణమై
చని పో వటం బాధా కరం . 
  తండ్రి నరసావధన్లు పరమ నైష్టి కుడు ,మహా పట్టు దల మనిషి ఆ  పట్టు దలే  రావు గారికి
వచ్చింది అదే అండగా నిలబడింది జీవితాంతం ..మేస్తా రికి మంచి లెక్కల మేష్టా రు గా
పేరుంది ..యెవరి తోనూ సన్నిహిత సంబంధాలు లేవు ఆ యనకు '''బాగు -బాగు ;-
మేష్టా రు ''అనే నిక్ నెమ్ పిల్లలు తగిలించారు . ఆ  పేరు తో చిన్న నాటిక కూడా ఆయన
రాశారు . 
 మేస్టా రి తాత గారు నడవ లేని వాడు అందు  తండ్రి నరసావధనులు గారు తానూ
బయటికి వెళ్ళేటప్పుడు తండ్రిని కావడి లో పెట్టు కొని తనతో ఆ నాటి'' శ్రా వణ కుమారుడు''
లాగా తీసుకొని వెళ్ళేవారు అంతటి పితృభక్తి పరాయణులు మేస్టా రి  తండ్రి గారు . తల్లి,
తండ్రీ మరణించే దాకా ఆయన వివాహం చేసుకో లేదు నలభయ్యవ ఏట వారిద్దరి మరణం
తర్వాతే పెళ్లి చేసుకొన్నారు . తన కొడుకు కామేశం తన లాగే వేద విద్య నేర్వాలని తండ్రి
ఆరాట పడ్డా రు .కాని మేస్తా రికి డిగ్రీ చదవాలని కోరిక .దబ్బు లేదు ఒక ఇరవై
వెండి  నాణాలు కొడుకు మొహాన కొట్టి డిగ్రీ సాధించామని పంపారు  . కాకినాడలో ఇంటర్
లో కృష్ణ శాస్త్రి గారు సహాధ్యాయి మేస్తా రికి . అప్పటి దాకా సాహిత్యం అంటే తెలీని మేస్తా రికి
శాస్త్రి గారి వల్ల  అ గంధం అబ్బింది .. పేద విద్యార్ధికి ఇచ్చే ఉపకార వేతనం
అందుకోగాలిగారు .దానితొదిగ్రీ చేశారు .. అవసరమైతే తండ్రిగారికి చెప్పి బంధువు దగ్గ ర
అప్పు చేసి చదివి ట్రే  యింగ్ పూర్తీ చేశారు . ఎల్ టి కాగానే వీరేశ లింగం స్కూల్ లో
లెక్కల మేస్తా రుగా చేరారు . 
      బెత్తం ఉపయోగించే వారు కాదు చలోక్తు లతో బో ధనా రక్తి కట్టించే వారు ఇంటర్ వాళ్ల కు
కూడా విద్య చెప్పే పాండిత్యం ఉండేది ..యెదుటి  వారిని ఛలోక్తి తో నవ్విన్చట మే కాని
తానూ నవ్వటం ఎప్పుడూ ఉండేది కాదు అదీ మేస్టా రి ప్రత్యేకత ..ఇంగ్లేష్  రచయితలు
రాసిన ఆల్జీబ్రా పుస్త కాలు కొని వాటిని విద్యా బొ ధనలొఉపయొగింటమేస్టా రి స్పెషాలిటి .
పరీక్షల ముందు విద్యార్దు లన్ద ర్నిజాంటి గంగన్న పంతులు గారి మెడ మీదకు పిలిపించి
సబ్జెక్ట్ అంటా రివైజ్ చేసి అందరికీ టీ  పార్టీ ఇచ్చే వారు ఽఅఫ్శనల్ లెక్కల వరికిఈ గౌరవం
ప్రత్యేకం గా ఉండేది . 
  శుభ్రమైన అంచు ఉన్న తెల్లటి ధో వతీ ,తెల్ల చొక్కా ,దాని పై గోధుమ రంగు కోటు  బూట్లు
నెత్తి న టోపీ ఇదీ ఆ రోజుల్లో భ కా. రా మేస్టా రి వేషం . తెల్ల వారు ఝామున నాలుగింటికి
లేచి గోదావరి లోస్నానం చేసి ,వరవర రావు హో టల్లో టిఫన్
ి చేసి కాఫీ తాగి ,''కారా కిళ్ళీ
''బుగ్గ న బిగించి ''ఇంటికెళ్ళే వారు తొమ్మిదింటికి భోజనం చేసి పదింటికి స్కూల్ కు చేరే
వారు .కపి లేశ్వరాపురం జమీందారు గారి పెద్దబ్బాయి యెస్.పి.బి.పత్త భి రామా రావు కు
లెక్కలు సరిగ్గా అర్ధం కావటం లేదని ఇంటికట
ి ్యూషన్ కోసం పమ్పిస్తా ననిఆయన తండ్రి
కబురు చేశారు దానికి మన మేస్టా రి సమాధానం ''మీ వాడు లెక్కలు సరిగ్గా చెయ్యటం
లేదంటున్నారు అంటే అతనికి అర్ధం అయ్యేటట్లు నేను లెక్కలు చెప్పటం లేదని నాకు
అర్ధమయ్యింది. అర్ధం  అ యెట్లు చెప్పటం నా బాధ్యత ధర్మం .దీనికి నాకు డబ్బేమీ
ఇవ్వక్కర్లేదు ''అని చెప్పి అతని పై ప్రత్యెక శ్రద్ధతో లెక్కలు బో ధించి తీర్చి దిద్దా రుఆఅయనె
ఆ తర్వాతవిద్యా మంత్రి అయ్యాడని మనకు తెలుసు 
   ఒక సారి స్కూల్ లో మేస్టా రి అబ్బాయి రాధా కృష్ణ కూడా చదివె రోజుల్లో పరీక్ష పేపరును
ఆత ను  పధకం ప్రకారం దో గిలించి మిగిలిన స్నేహితులకిచ్చాడు ఇది చాల రహస్యం గా
చేశాడు పండితపుత్రు డు ంఅమ ర్నాదు పరీక్షలో బ్రహ్మాండం గా లెక్కలు
చేయచ్చని  చంకలు గు లుద్దు  కొన్నారు మిత్ర బృందం కాని క్వేస్చిన్ పేపర్ చూసి నీళ్ళు
కారి పో యారు తము తస్కరించిన పేపర్ బదులు కొత్త పేపర్ ఇచ్చారు . మేస్తా రిద్రు స్తి
అంత నిశితం గా ఉండేది దీని పై కొడుకు రాధా కృష్ణ ''నాలుగు తిట్టి ,రెండు
తగిలించినా బావుండేది .ఒక్క మాట అనకుండా శిక్ష మాలు చేశారు నాన్న ''అని బావురు
మన్నాడు ఱాధా కృష్ణ గొప్ప హాస్య రచయితా .యెన్నొ సినిమాలకు మాటలు రాసి
మెప్పించిచి హాస్య రచయిత
  రాధా కృష్ణ కు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం సరదా తండ్రి నడిగి డబ్బులు
తీసుకొని వెళ్లి చూసో చే వాడు మేష్టా రు ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారు వారానికి
ఒకటైనా చూసేవారు తనతో కొడుకునీ తీసుకొని వెళ్ళే ఒక రోజు కొడుకు సినిమాకు డబ్బు
లడి గాడు .వద్ద ని చెప్పకుండా మేస్టా రు''సినీ గీతోపదేశం'' చేశారు ఇలా ''పరీక్షలైనాసరే
,పరీక్ష తప్పినా సరే ఏది ఏమైనా సినిమాలుటం మానకు .  . పరీక్ష ఎలాగూ పో తుంది
ఉద్యోగం రాదన్న బెంగ లెదు.నిన్ను రోజూ హాలు వాళ్ళు చూస్తూ నే ఉన్నారు కనుక పిలిచి
టికెట్లు గేటుద గ్గ ర చించే ఉద్యోగం ఇస్తా రు.పెల్లి కాదనే చింతా అక్కర్లేదు ఆడ వాళ్ళ గేటు
దగ్గ ర టికెట్లు చించే వాడి  కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా రు .వీలయితె ముగ్గు రు కలిసి టికెట్లు
చిమ్పుకొంటు బతికేయ్యచ్చు .తప్పకున్దా సినిమాకి వెళ్లి రా నాన్నా "'అన్నారు బుర్ర వాచీ
పో యింది రాధాకృష్ణ 'మళ్ళీ    సినిమా మాటెత్తి తే ఒట్టు   . అదీ మేస్టా రి మార్కు ట్రీట్ మెంటు

  మేస్తా రి ఖగోలపాన్ది త్యం బాగా ఉండేది ఱాధా కృష్ణ కు ఇంజీ నీరింగ్ చదవాలని ఉండేది
తండ్రి రావు గారికి అంత స్తో మత లేదు కాని మినిస్ట ర్  పట్టా భి రామా రావురికమెండేషన్ తో
సీట్ సంపాదించే ప్రయత్నం చేశాడు రాధాకృష్ణ .తన్ద్రికి తెలిసిపట్టా భి రామా రావు దగ్గ రకు
వెళ్లి   ''మా వాడికి ఇంజిరీనిగ్ చైవే అర్హతలేదు .టు తు తు ఇప్పించి పొ రబాటు చేయద్దు
''అని చెప్పి వచ్చారు . కుర్రా డికి మతి తప్పి సి.యె.చెసి సినీ రచయితా గా స్తిర పడ్డా డు
  
 

మేస్టా రి చమత్ కారాలూ మిరియాలూ -1

     హాస్య బ్రహ్మ స్వర్గీయ భమిడి పాటి కామేశ్వరరావు  మేష్టా రు  అంటే నాకెంతో ఇష్ట ం
.ఆయన్ను మోలియర్ అనే నాటక రచయిత తో పో లుస్తు ంటారు .అచ్చతెలుగు హాస్యాన్ని
వండి వడ్డించిన సో షల్ మేష్టా రాయన ..హైస్కూల్ విద్యార్ధు ల కోసమే రాసిన నాటిక లైనా
అందర్ని నవ్వుల్లో ముంచి తేలుస్తా యి .ఆయన రాసిన హాస్య నాటిక‘’అంతా ఇంతే ‘’ను
మేము స్కూలు వార్షికోత్స వాల్లో ఆడటమే కాక ,మా విద్యార్ధు లతో కూడా వేయించి ఆ
హాస్య రసాన్ని అందరికి పంచాము .అయితే అయన రాసిన ‘’అన్నీ తగాదాలే ‘’రచన
చాలా మందికి పరిచయం తక్కువని నా అభిప్రా యం .అందులో హాస్య బ్రహ్మ చిలికించిన
చమత్కారాలు ,మిరియాలు మీ అందరికి తెలియ జేయాలన్న సంకల్పమే ఈ రచన కు
నేపధ్యం

            సాంప్రదాయకం గా వస్తు న్న కొన్ని విషయాల పై భ.కా.రా.మేస్టా రికి తనదైన


స్వంత అభి ప్రా యాలున్నాయి .అందుకే తన మనసు లోనీ చెప్పటానికి ఒక పుస్త కమే గీకి
పారేశారు ‘’అన్నీ తగాదాలే ‘’నంటూ .ఆ తాగాదాలు భాషకు ,భావానికి ,పద్యానికి
,,వేషానికి చెందినా వై ఉంటాయి .నిష్కర్ష గా అందులో ఏదో పక పాత్ర చేత తన మాటల్ని
మనకు విని పిస్తా రు భమిడి పాటి మేష్టా రు .

                పద్యం అంటే ,అర్ధం అంటే ఏమిటి ?అన్న విషయాలపై తగాదా పడతారు
మిత్రు లు .భావ రాజు పాత్ర ద్వారా తన అభి ప్రా యాలను మనసుకు హత్తు కోనేట్లు
చెప్పిస్తా రు .’’శాశ్వతత్వం పొ ందిన ప్రపంచ కవిత్వం పద్య రూపం లోనే నిల్చి ఉంది .  నడక
అనేది వేద పురుషుని పాదాలు అని అందుకే అంటారు .సముద్రం లాంటి ప్రా పంచికాను
భవం ,పైకి చెప్పుకో గల కవికి నడక ఈత లాంటిది .ఒక్కొక్కడు పద్యమే కాదు గద్యమైనా
,చివరికి కార్డు రాసినా తగల బెట్టి అతుకు తుంటాడు .నిశానీ కూడా పాడు చేసే వాడుండ
వచ్చు .ఆలోచన పైకి రావాలంటే సాధన కావాలి .ఆ సాధన సముదాయమే ఆ భావానికి
భాష .ఆ సాధనా ,చిత్త వృత్తీ మేళ వించిన మీదట ఆ భావం పండుతుంది .భావం భాష
లోనే పుట్టి ,ప్రకటిత మై జీవిస్తు ంది .’’ఇది పద్యాన్ని రాగం గా పాడాలి’’ అనే వారికి తగిన
పాఠమే .భావ ప్రా ధాన్యం వదిలి రాగాల జిలేబి చుట్ట లు చుట్ట కూడదని మేస్టా రి మతం .ఇది
అందరికి సమ్మతమే .అర్ధ ప్రా దాన్యానికి ఇచ్చిన విలువ ఇది ,ఇవ్వాల్సిన గౌరవం ఇది ..

               ఇక రాగం-పద్యం  విషయానికి వస్తే –శేషు అనే పాత్ర ద్వారా తన భావాలను


ఆవిష్కరిస్తా రు కామేశ్వరరావు మేష్టా రు .’’భాష సముద్రం లాంటిది .సముద్రం లో
అట్ట డుగున పడి పో కుండా ,పై పైకి తేలగలిగిన ‘’ఆంద్ర కూర్మం ‘’’లాంటి దాన్ని ఆధారం
గా చేసుకొని ,సంగతీ సందర్భాన్ని కవ్వం గా చేసుకొని ,నాలికలు అనే తాళ్ళతో జనం
అంతా కలిసి మధనం చెయ్యగా చెయ్యగా బయల్దే రే హాలాహలాన్ని లయ కర్త కు వదిలేసి
అమృతాన్ని మాత్రం తనకు చేత నయి నంత పట్టి నిలిపే వాణ్ణి కవి అంటారు .’’అని సమర్ధ
వంత మైన నిర్వచనం చేస్తా రు .అంతే కాదు –‘’తన భాష వాడు యెట్లా యెట్లా ఆలోచించి
ఉండేవాడో ,అట్లా ఆలోచించి అప్పటి చిత్త వృత్తి ని మాటల్లో బంధించే వాడే కవి .ఇంక రాగం
తీయటం పై భకారా గారి భావం ఇలా ఉంటుంది ‘’పద్యం లో ఉండగల కవిత్వానికి
అగమ్యత్వం  మొదటి పూత .రాగాలు తీయటం రెండో పూత .సగం విన పడీ సగం విన
పడకుండా చేయడం మూడో పూత పూత మెరుగులు కవిత్వం కిందకి రావు .ఎల్లా నో
ఆకర్షించటం కాదు .ఆకర్షణ సక్రమం గానూ ,సవ్యం గానూ ఉండాలి .ప్రా ణ ప్రతిష్ట చేసి
ఆకర్షించాలి .మొదటే ,అతీతులం అని బయల్దే ర రాదు అని హెచ్చరిస్తా రు మేష్టా రు .

          ‘’వేషం ‘’అనేది పాత్ర స్వభావాన్ని పెంచేదీ ,పాత్ర పై ఆవ గాహన హెచ్చిన్చేదీ గా


ఉండాలి కాని –అది ఆసహ్యం గా ఉండ రాదనీ ,పాత్ర పై ఏహ్య భావం కల్గిన్చరాదని హాస్య
బ్రహ్మ అభి ప్రా యం .’’భాష అంటే భావం దాల్చే వేషం .భావం ఆంతర్యం .వేషం ప్రత్యక్షం
.ప్రకృతి భగ వంతుని వేషం ‘’అంటారు మేష్టా రు ..ఈ విషయాలన్నీ బలరామయ్య పాత్ర
ద్వారా చెప్పించారు .భావం లేని కవిత్వం గూర్చి ఒకానొక పెద్దా యనను గురించి ‘’ఈయన
కవిత్వం చేసే టప్పుడు తప్ప ,కడం అప్పుడు భావం బో ధ పడే లాగ వ్యవహరిస్తా డు .’’అని
చురక అంటిస్తా డు .

          సాంఘిక నాటకాల్లో మరీ స్పష్ట ం గా వేష నిర్ణయం జరగ వచ్చు .పురాణ పాత్రల
వేషమే తగాదా .వాళ్ళ వేషాలు పురాణ నాటక కారులు ఎరుగుదురేమో ?కాని చెప్పరు
.’’అంతట బ్రహ్మ ప్రవేశించును ‘’’అంటారు యే తిట్ల కోసమో సిద్ధమై నటులే ,ఏదో
ఏడుస్తా రు .ఆ పాత్రలన్నీ సగ పాలు దేవుళ్ళు .-ఇమిటేషన్ దేవుళ్ళు .దేవుళ్ళ లాంటి
మనుష్యులు .మనుష్యుల్లా ంటి దేవుళ్ళు .ఋషుల గురించి చిన్తి ల్ల టం అనవసరమే
.ఎటొచ్చీ వాళ్ల కు కాస్త జనప నార గుడ్డ లూ ,వాటి కంపూ తప్ప ఇతర బాధే లేదు .’’అని
వేష ధారణా ఎంత కృత్రి మత్వం దాల్చు తోందో కడిగేసట
ే ్టు మాట్లా డిస్తా రు పాత్ర ద్వారా .పెద్ద
దేవుళ్ళకు మరీ కష్టా లోచ్చాయంటారు మేష్టా రు .

         ఉదాహరణకు బ్రహ్మ పాత్ర ఎలా ఎడుస్తు ందో స్టేజి నాటకం లో చూపిస్తా రు ‘’పురాణ
బ్రహ్మ చతుర్ముఖుడు ,వారిజాసనుడు ,సృష్టి కర్త ,వేద మూర్తి .నాటక బ్రహ్మ సాధారణం గా
‘’యం బ్రహ్మ ‘’ఒక్కొక్కప్పుడు పెట్టు డు తలకాయలు చెవులు మూసెయ్యడం వల్ల
,ప్రా ంటింగ్ అందాక  ఒక్క మాట కూడా వాడికి విన బడి చావదు .’’ఇదే ఇట్లా ఉంటె
విష్ణు వు మామూలు మనుష్యుల కంటే హీనం గా ప్రవర్తిస్తా డు .శివుడు చంద మామ కాని
,త్రిశూలం కాని ,పాము కాని దొ రికన
ి పరికరాలతో ‘’డబ్లీ పన్నా గడ్డ ం తో ‘’తయారు .శివ
శివా నీ కెంత గతి పట్టిందిరా ‘’అన్న హేళన లో కొండంత నిజం స్పష్ట ం గా కని పిస్తు ంది .
          ‘’ఇంద్రు డు ఒక అసందర్భపు కల్పన.ఆయన మీద ఎప్పుడు విశ్వాస రాహిత్యమే
.ఎప్పుడూ ‘’తవ్వాయే ‘’.ఉల్టా సీదా భయమే .ఇతరుల నిష్ఠ చెడ గొట్ట టానికి ఎప్పుడూ
స్త్రీలను పంపటమే .మామూలు సంగతులు కూడా ఎప్పుడూ ఇతరుల్ని అడగటమే .భోగ
రాయుడు కనుక  కోర్టు లో ఎప్పుడూ బో గం ఆటే .’’అంటు ఇంద్ర పాత్ర ఎంత భ్రష్టు పట్టిందో
తిట్టింది తిట్ట కుండా కడిగస
ే ్తా రు కామేశ్వరరావు మేష్టా రు .

          ‘’నారదుడు మరీ చులకన అయి పో యాడు. పౌరాణిక నాటకాల్లో .కాని ఆయన్ను
పో తన అద్భుతం గా వర్ణించాడు .’’ఆత్మ వేది ,పారద రుచి దేహుడు ,అపార దయా మతి
,వివేక విశారదుడు ప్రా చీన బర్హికి ఆత్మా తత్త ్వం ఉపదేశించిన వాడు .సప్త స్వరములు తన
యంత నమ్రో యు చున్న వీణా లాపన రతిం జేసి నారాయణ కధా గానం చేయు వాడు
.’’కాని మన నాటక నారదుడు పరమ పాపిష్టి రకం .వాడి వేషం బొ ంబాయి బాపతు
గావును –తలంతా బాగా నున్నగా ‘’గవ్వ మెరుగు వచ్చే లాగా ‘’‘’డేక్కించటం’’ ,వెనక్కి
నిగిడె పిలక ఉండడం ,అది అచ్చం గా ముచిగి పళం గా ఉన్న గంగా బొ ండాం అని
పించడం ,పాం కోళ్ళు ,వాయిచని చిడతలు చేతిలో తీగల్లేని వీణ ,-కొందరు నటులు వీణకు
తీగలున్నా ,చేత్తో ముట్టు కోరు .ముట్టు గున్నా ఒక చేత్తో నే ,తల్ల కిందుగా వాయింపు .’’అంతే
కాదు నాటక నారదుడు ‘’అగ్గి పెట్టె గాడు ‘’అన్నారు మేష్టా రు .అందుకే మాటలు విని
పించని పాటలు పడుతూ పాడు పన్లు చేస్తూ ంటాడు .వాడు దేవుడూ కాదు ,ఋషీ కాదు
,మనిషీ కాదు .మంచి రాక్షసుడూ కాదు .ఒకటో రకమైన లుచ్చా .అటు వంటి వాడు పట్టు
బడితే మామూలుగా తవ్వి పాత రేస్తా రు .’’

               రాగాలు మనకి లంచం గా ఇవ్వలేని నారదుణ్ణి నాటకం లో చూస్తె ఆపాత్ర


ఎంత అపాత్రం అయి పో యిందో తెలుస్తు ంది .ఇంకా –లోక మాతలుగా ఊహించుకో బడ్డ
లక్ష్మి ,సరస్వతి ,పార్వతి దేవత్వ స్పురణ అవుతుంది అనుకోవటం హాస్యాస్పదమే వేషం
ఎందుకు ?స్వభావాన్ని ప్రదర్శించాటానికా ?అన్న మీమాంస లో పడి తన భావాలనిలా
చెప్పేస్తా రు హాస్య బ్రహ్మ ‘’వేషం చూద్దా ం విలాసం కావచ్చు ,వినోదం కావచ్చు .వేషం
వెయ్యడం అంత కన్నా ఎక్కువాడే .ఒక్కొక్క వేషం సజీవం గా వ్రా సిన వాడి చేతా ,వేసన
ి
వాడి చేతా ఒప్పించ బడితే అది నిజం గా మహో త్క్రుష్ట మే .అట్టి వేషం ఒక్కొక్కటి
నూరుగురు మనుష్యుల స్వభావ లేశాలని లోపల ఇముడ్చుకొని ఉంటుంది ‘’అని
అభిప్రా యం వెలి బుచ్చారు .

               పాత్రలో ఇమిడి నటిస్తే పాత్ర సార్ధకమవుతుంది ‘’రాజూ మంత్రీ అంటూ లాంటి
వేషం ఏదైనా సరే వేసి సర్వసమ  భూత సమత్వం స్థా పించి తనే ఒక కల్పిత పాత్ర అవస్థ
గురించి ఏడిచి ,నవ్వి మొత్తు గోవడం లో ఆత్మా వత్ సర్వ భూతాని రుజువు చేసి తన
నాశనం వల్ల ఏదో కల్పిత పాత్ర కి జీవం పో య్యగల త్యాగి నటుడే ‘’అదే జీవిత పరమావధి
.ఎంత అద్భుత మైన నిర్వచనమో చూడండి .సామాన్య మైన మాటల్లో ఎంతటి అసామాన్య
విషయాన్ని ,ఎంత సూటిగా ,నిర్మోహ మాతం గా ,నిష్కర్ష గా నిజాన్ని తెలియ జేశారో
మేష్టా రు ?అదీ ఆయన ప్రతిభ ప్రతి పాత్ర లోను తొంగి చూసి పరకాయ ప్రవేశం చేసె నటనే
అమోఘం కదా !

మేష్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -2

           దేశ సేవ చేయాలనే ఆరాటం అందరిలో ఉంటుంది .సమాజ సేవలో తరించాలని
కొందరను కొంటారు .ఏదో ఇంత తిని ఇంట్లో తొంగుంటే యెట్లా ?’’కసింత కలా పో సాన
ఉండాలిగా ‘’.దీనికోసం సమాజాలు ,దాని అధి పతులు ఉంటారు .నెలకో ,రెన్నెల్ల కో సభ
జరిపి ,ఉపన్యాసాలిప్పించి ,విని ,విని పించి ,అది పేపర్లో వస్తే చూసి చంకలు గుద్దు కోవటం
మామూలై పో యింది .అలాంటి ‘’కండూతి రాయళ్ల ‘’గురించి ,,వారి బలహీనలత గురించి
బయటకు లాగే రచనే భకరా గారి ‘’తుక్కు ముక్కల హక్కు చిక్కు ‘’.అంటే పర్మిషన్
లేకుండా నాటకం ఆడితే వచ్చే తంటా ఎలా ఉంటుందో చూపిస్తా రు మేష్టా రు .రాసిన వాడు
ఒఠివధ
ె వాయి అయినా పర్మిషన్ లేకుండా వేస్తే ఎంత హైరాన పడాలో తెలియ జెప్పిస్తా రు .
             రచయిత గారికో సాహితీ సంస్థ ఉంది .’’ఉరమ గల వారి చేత
‘’ఉపన్యాసాలిప్పిస్తా రు .మన సంస్థ వెల్లడి కోసం సభ చేసుకో వద్దు అని ఎద్దేవా ఇందులో
కని పిస్తు ంది .ఘోషణ అనేది ఈ నాడు ఎంతో అవసరం .ఘోషణ వల్లే పో షణ
జరుగుతుందట .అని పబ్లి సిటి ని పబ్లి క్ గా యేకేస్తా రు .మీటింగు ఏర్పాట్ల గురించి రాస్తూ
‘’డిన్నర్ భాజాయిమ్పులూ ,సభలో కూర్చోటానికి కట్టు దిట్టా లూ ,అధ్యక్షుని బస గురించి
,ఆశ్రయించిన కవుల్నీ ,ఉపన్యాసకుల్నీ ప్రణాళిక లో ‘’జోనపడాన్ని ‘’గురించి తంటాలు
‘’వివరిస్తా రు .హాస్యరసం ఒప్పించి మాట్లా డే వాళ్ళ పేర్లు తమాషా గా ఉంటాయి .వాళ్ళ
చేష్టలు ఎలా ఉంటాయో చూడండి .’’హాస్య రచయిత రాసిన వంకర టింకర మాటలకి
తరిమిణిపట్టి ,నునుపు జేసి ,నవ్వించే జీనియస్ -కాని ,పార్టు రాదు ,చేష్టలేదు ,చేత కాదు
.నట యోగిది యావత్తూ ఇంగ్లీష్ నవ్వు ,అతడు పల్లె తూళ్ళమ్మటా ,పర్రలమ్మటా ,పడి
ఫార్సు ముక్కలు మూటేట్టు కొని కప్పుల్లో మెడల్సూ లాగేశాడు .హాస్యార్నవం ఎప్పుడూ
ఇవతల నవ్వించే మాటలే చెప్తా డు కనుక అతనికి పార్టే అక్కర్లేదు .అతడికి కోపం వచ్చేట్టు
మనం తిట్టి నప్పుడు అతడికి మరీ నవ్వు పుడ్తోంది.

          వీల్ల ందరిలో ఒకాయన రాసిన నాటకాన్ని ‘’బో లెడు చోట్ల వాక్యాలు దిద్ది ,వాటికి
మెరుగులు పెట్టి ,యే కోశాన స్పురించని హాస్య చేష్టలు చేసి ,చచ్చి చేడి జనాన్ని
నవ్వించారు .’’ఇంత శ్రమ పడితే ఆ నాటక కర్త పర్మిషన్ తీసుకో లేదని ,పెట్రేగి పో యి
కార్డు లు బనాయించాడు .కేసులు వేస్తా నని బెదిరిస్తూ ,దానికి ఈ సమాజం జవాబు ఇలా
రాసింది ‘’ఏం చేస్తా ం ?మీరు యేడవ్వద్దు .మీకు గౌరవం తేవాలని మేం పడ్డ శ్రమకి ,మీరు
చూపిన కృతఘ్నతకు రోజులు ఎలాంటి వి వచ్చాయో మీరు చూపించారు .మా కర పత్రం
లో కొద్ది వాళ్ళ పేర్లే వేసి ,మీ బో టి పెద్ద వాళ్ళ పేర్లు తీసేశాం .మాకు మరో దిక్కు లేక మీ
దిక్కు మాలిన నాటకం ఆడాం.మీకు రాయక పో వటానికీ కారణం ఉంది .నిజం చెప్పా లంటే
మీ రచన దిక్కు లేని తెలుగు భాష .ఉన్నత భావ రహితం .పండిత శూన్యం .అందరికి
తెలిసిన ముక్కలు .వీధిలో దొ ర్లా డే పడి కట్లూ .అందులో ఎందునా బొ ందని నీచం .ఇటు
వంటి రచన చేసిన మీకు మీకు అనుమతి గురించి రాయటం కంటే ,మానేస్తేనే మీకు మీకు
అనుమతి గురించి రాయటం కంటే మానేస్తేనే మీకు గర్వం తగ్గు తుందేమో నని మాకు తోచి
,మీ మేలు కోసమే మీ  పేరు విసర్జించాం .ఆ మేలు స్మరించుకొని ,మీరు మాకు కృతజ్నులై
ఉండాలి .మేము ఎంతో సత్కరణం అని చేసన
ి పనినే మీరు గొప్ప తస్కరణం అని
అంటున్నారు కనుక మాట తడ బడు తున్నది మీరె ను  ‘’మేం సత్కరించక మానం
‘’అని పో స్టు చేద్దా మనుకొని ,చెయ్యకుండా చేశాట్ట రచయిత .అది మనో భావం అన్న
మాట .

                 సాధారణం గా భాకారా మేష్టా రు నాటికలు రాసి ‘’హెచ్చరిక ‘’గా ఒక మాట


ముందు రాస్తా రు .అది నిజం గా అందరికీ హెచ్చరికే .

     ‘’కేవలం వినోదం నిమిత్త మైనా సరే ,లేక సొ మ్ము చేసుకొనే నిమిత్త మైనా సరే –ఈ
ప్రదర్శన ఏదైనా సభ ఎదట ఆడ దలచిన ప్రతి సంఘం వారున్నూ ,ముందుగా నే ,గ్రంధ
కర్త కి వ్రా సి ,లిఖితాను మతి పొ ందక పో వటం ,కాపీ రైట్ చట్ట ప్రకారం నేరం గనుక –ఆ
సంగతి గమనించి లిఖితాను మతి పొ ంది ,తరువాతనే ఆడు కోవాలి ‘’

           

మేస్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -3

             భమిడి పాటి వారు మేష్ట రీ చేశారు కనుక స్కూళ్ళ ఇన్స్పెక్షన్ బాగోతం చాలా
బాగా చూపించారు ‘’పల్లె టూరు స్కూలు తణికీ తంతు ‘’కధ లో .ఆ పల్లె టూరి మేస్టా రి
నిర్వాకం ,పరీక్షాది కారుల చపలత్వం ,భేషజం తిండి మీద ఉన్న ఆసక్తి ,కళ్ళకు కట్టిస్తా రు .

           వెంకటాయి గారు గడ్డి పాలెం లో’’ ఉదర నిమిత్త ం’’బడి పంతులు .స్తిరాస్తి భార్య
,చరాస్తి తనూ.ఆయనకు నమ్మకం గా వచ్చే ‘’సాలాదాయం ‘’ఒక ఆడ శిశువు .కొండొ కచో
కవలలు .దసరా పేరుతో ,అక్షరాభ్యాసం హడా విడి తో పదీ ,పరకా ‘’గతుకు తాడు ‘’.ఓ
దస్తా వేజు గీకి పెట్టో ,ఓ సంబంధం ముడి పెట్టించో,ఓ సాక్ష్యానికి తగలడో ,,ఓ బ్రా హ్మ
ణార్దా నికి ఏడిసో ,దిష్టి కొట్ట కుండా ఇంతో అంతో ‘’కతుకు తాడు ‘’.తణికీ దారుకి
‘’మనుగుడుపులు ‘’మేపి గ్రా ంటు కొట్టేస్తా డు .కిందటేడు మాత్రం ‘’ఏదో ఒకా నొక సప్ల యి
సంతృప్తి గా జరక్క ‘’గ్రా ంటు సరిగ్గా ‘’పారే యించ లేదు ‘’.బంధువులు ,పక్కాలు వచ్చీ
పో యే ఇల్లు ..చాకిరితో బాటు డబ్బు ఊడటం –ఇదీ పల్లె టూరి బడి పంతులు పరి స్థితి
.’’వెంకటాయి గారు సంసారం విషయం లో వీల్లేక చదువు చెప్పటం విషయం లో మాత్రం ’’
కుమ్మరి పురుగు’’ లా ఉంటూ,ఆర్జనకు అన్య మార్గా లు అన్వేషించాడు .’’ఎక్కడైనా
‘’కుండ తడిపన
ి ా’’,’’తూతూ బాకా విని పించినా ‘’అదే ఆఃహ్వానం గా భావించి హాజరయ్యే
వాడు .

          ప్రస్తు తం కొడుకు ఈయన దగ్గ రే ఉన్నాడు .పెళ్ళాం పురిటికి వెళ్ళింది .ఎవర్నో
ముసలమ్మను వంటకు ‘’ఫిరాయించాడు ‘’.ఆవిడకు ‘’పుట్ల చెముడు ‘’..సొ దఎక్కువ.
ఎవడైనా భోజనానికి వస్తే ‘’ఓ టాప్పడవెడు ‘’బూతులు దిమ్మ రించేది .లేక పో తే కుర్రా ణ్ణి
పిల్చి ‘’రుంజ వాయించి నట్లు వాయించేది ‘’.దాంతో వచ్చిన వాడు పరారు .ఒక రోజు
పక్క ఊళ్ళో పెళ్ళి. .కొడుకుతో అక్కడికి హాజరయ్యాడు వెంకటాయి  .ఆయన ఖర్మ కాలి
,ఆ రోజునే ఇద్ద రు ఊళ్లో కి ప్రవేశించారు .ఒకడి చేతిలో కాగితాలు ,గొడుగు ,రెండో వాడి
నెత్తి న తలపాగా .ఊళ్ళో వాళ్ళు ఇనస్పెక్టర్ గా భావించి ,పక్క ఊర్లో ఉన్న పంతులు గారికి
కబు రెట్టా రు .’’ఓరి నీ ఇనుం కాల్చా .వచ్చింది ‘’మాసికం గారా ?’’’’కాళ్ళు కడగడం
గారా ?’’పెళ్ళాం పిల్లలు కూడానా ?’’అని కనుక్కున్నాడు .పెళ్ళి పందిట్లో ఈ అప్రా చ్యపు
మాట లేమిటనిఅంతా కేక లేశారు అర్ధం తెలీక .పెద్ద ఇనస్పెక్టర్ ని’’తద్దినం ‘’అనీ ,ఆయన
కింది వాడిని ‘’మాసికంఅనీ , ‘ ,మైనర్ తనికీ గాడిని’’కాళ్ళు కడగటం ‘’అనీ  తన పరి
భాష చెప్పి బయట పడ్డా డు .’’వారే మాకు పితృ ,పితామహ ,ప్రపత
ి ామహులు
‘’’’అన్నాడు .

               ఎంత లేదన్నా తెలివి గల పిండం కనుక ఆపసో పాలతో కొంపకు. చేరాడు
,దారిలో బొ ట్టు గిల్లు కొని ,,జుట్టు రక్కు కొని ,ముసలావిడతో ‘’గార్లో ండి వంట కానివ్వ
మ్మోయ్‘’అని చెప్పి ,స్కూలుకు చేరి బో జ్జా యన కాళ్ళ మీద పడి పో యాడు తెలివిగా
.ఎండ దెబ్బ తగిలిందనుకొని సాను భూతి చూపించాడాయన .’’తమకు వేళ దాటింది
.ఒళ్ళు తడుపు కొని మడి క ట్టు కొండి’’అన్నాడు .ఆయన పాపం సాను భూతి తో ‘’నా
కోసం విశేషం ప్రయత్నించద్దు .గోకారం లో నాకు పెట్టిన భోజనం ఏం భోజనం అండీ
.నాలుగు కూరలు ,నాలుగు పచ్చళ్ళు ,క్షీరాన్నం ,మాష చక్రా లు ,అబ్భ అబ్భ ,అంతా
యధా విధే .నేను జఠరాజ్ఞి ,జీర్ణ పుష్టీ ఉన్న ఘటాన్ని గనక సరి పో యింది .’’అన్నాడు
.వెంకటాయ గారు ‘’చిత్త ం .పచ్చడి మెతుకులే నండీ .నాకే ముంది .బీద కుటుంబీ
కుడిని.’’అని తన ఇంటికి తీసి కెళ్ళాడు .వంటాలస్యం ఉంది.అని ఒక తవ్వెడు పాలు ఇచ్చి
,పుచ్చు కొమన్నాడు .’’తమరికేమన
ై ా మతి చలించిందా ఏం ?’’అంటు అతి సిగ్గు గా
,అయిష్ట ం గా విషం పుచ్చు కుంటున్నట్లు నటిస్తూ ,నిమిషం లో గిన్నె లో తడి అయినా
మిగలకుండా ఊడి చేసి ,ఆయాసం నటించాడు .ఇందులో ఆ పాత్ర పో షణా ఆ నాడూ అంతే
ఈనాడూ అంతే .తేడా ఏమీ లేదు .కాలం మారినా పద్ధ తులవే .అదే మేపు ,అదే చేపు .

         అయ్యగారికి అభ్యంగన స్నానం చెయ్యాలనే కోర్కె అదీ ఆవు నెయ్యితో


.తప్పించుకోవాలని చూసినా ,కొడుకు తొందర మాటలతో ఇంట్లో ని ఆవు నెయ్యి తో ,భజంత్రీ
వాడిసాయం తో ‘’తధికణ
ి ధో ం’’అయిందని పించాడు .వడ్డ న చేసి ,రమ్మని పిలిచాడు
.విస్త ట్లో ‘’బకాసురిడికి తోడి నట్లు కుంభం మటుకు తోడి ఉంది.’’దాని అగ్ర మందు
‘’సార్వా గడ్డి కొంప మీద కొండ ముచ్చు మొహం లా ‘’వెక్కిరిస్తూ ,’’ఉస్తికాయంత ఉసిరి
పచ్చడి ఉంది’’ .అధికారి అంతటి మనిషీ కూడా ‘’చలిమిడి ‘’అయి పో యి ,ఆముదం
మొగం పెట్టా డు .’’కూచోండిపొ ద్దు పో యింది కావలసినవి అడిగి వడ్డించు కొండి’’అని
‘’చేణికాడు ‘’పంతులు .అధికారి కన్నీళ్ళతో పరిశేచనం చేసి ‘’ఎల్లా నేనిది ఏడవటం
?’’అన్నాడు .తక్షణమే వెంకటాయి తనకు నిరుడు  గ్రా ంటు వచ్చిన కాగితం చూపాడు
.’’నె నేనల
ె ా ఏడవడం ఇదీ ?’’అంటు ఒక్కొక్క అక్షరం ఒత్తి ,ఒత్తి పలికాడు.సమయానికి
తగూ అన్నట్లు ఠపీ

 మని ,ఎత్తు ఎత్తా డు . పారింది పాచిక .’’నేను గ్రా ంటు కురిపిస్తా .అన్నం మీద ఒట్టు
‘’అన్నాడు అధికారి .ఉబ్బి పో యిన వెంకటాయి ముసలమ్మకు సౌజ్న చేశాడు .  ఆవిడ
ఈ విస్త రి పట్టు కొని వెళ్ళి తాజా విస్త రి పెట్టింది .అధికారి ముఖం వికశించి ‘’దంత పరిశమ
్ర
‘’తో రంగ ప్రవేశం చేశాడు .’’గారెల పర్వం ‘’లోకి వచ్చాడు .’’ఏమిటో అనుకుంటాం
.కాని’’ భోజనం చేయటం కూడా కష్ట మే సుమండీ ‘’..  అన్నాడు బొ జ్జ నిమురు కంటూ
.,గారెల పర్వతాన్ని ఊదేస్తూ .వేసిన కొద్దీ ఊదేస్తు న్నాడు .విసుగెత్తి ంది ముసల్దా నికి .పళ్ళెం
లోనీ వన్నీ ,విస్త ట్లో కి గిరాటేసి ,పళ్ళాన్ని వెంకటాయ నెత్తి న కొట్టింది .’’సత్రం బొ క్కు
జంతు వుల్ని తీసుకు రావద్ద ని ఎన్నో మాట్లు చెప్పినా సిగ్గు లేదు .మర్యాదా లేదు .తెచ్చి
,తెచ్చి ఎవడినో,’’సర్వ భక్ష కుడిని ‘’తెచ్చావు .కుర్రా డికి ఒక్క టైనా మిగల్చలేదు . వాడి
కోసం మళ్ళీ వండి తగలడాలి ‘’అని తుర్రు మంది .అధికారి మింగా లేక,కక్కా లేక కాసేపు
ఇదై ,తేరుకొని ,వెంకటాయ తో లౌక్యం గా ‘’నేను గనక సరి పో యింది
.మరోళ్ళుఅయితే,లేచి పో యే వారు ‘’అని మళ్ళీ ‘’దంతాలను విసరటం ‘’ప్రా రంభించాడు
.’’గార్లె తర్వాత పెరుగైనా చేదే‘’అని మజ్జిగ కూడా లేకుండా లేచాడు .ఇన్స్పెక్షన్ కోసం
స్కూల్ చేరాడు .ఆయాసం తో తెగ ఇదై పో యాడు .’’బొ ర్ర జారేశాడు’’ . రాత్రికి గార్ల ని
పెరుగు లో నానవేయించమని ఫర్మానా జారీ చేశాడు .

మేష్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -4

         స్కూల్ లొ తనికీ ప్రా రంభ మయింది .అక్కడ ఉన్నవి ఎన్ని క్లా సులు అని అడిగాడు
అధికారి .సమాధానం గా  ‘’అందరికీ ఏక మొత్త ం గా గట్టి గా చెప్పటమే గాని ,క్లా సులంటూ
,భేషజం నేనెరుగను .ఆ ముగ్గు రు పై క్లా సు ,ఈ కడం కింది క్లా సు ‘’అన్నాడు అయ్యవార్లు
.అదీ అక్కడి చదువు .,చెప్పే రీతీ .’’ముని అనే మాటకు అర్ధం అడిగాడు అధికారి .మనిషి
అన్నాడు ఒకడు .’’మరి నేను ముని నేనా ?’’అని ప్రశ్నించాడు మళ్ళీ
.కాదన్నాడింకోడు.కారణం అడిగితే ‘’ముని అంటే మంచి మనిషి ‘’అని దెబ్బ కొట్టా డా
కుర్రా డు ‘’ధణుతెరిగి పో యింది’’ అందరికి

            ఇప్పుడు మేష్టా ర్ని పాఠంచెప్పమన్నాడు .సూర్యుడు భూమి చుట్టూ


తిరుగుతాడని చెప్పాడు పంతులు .’’అబద్ధ ం ‘’అన్నాడు అధికారి .’’మీరు చెప్పండి .-
ఇందాకట్నించి విన్నాగా నేను ‘’అని బరి తెగించాడు మేష్టా రు .తను పిల్లలు గల వాడి నని
మొత్తు కొన్నాడు .చివరికి ‘’అల్లా అయితే బాలు లారా !భూమేట సూర్యుడి చుట్టూ తిరుగు
తుందట ‘’విన్నారా ?గిర గిరా ‘’అన్నాడు చివరికి .ఇంతట్లో కే నమ్మకం ఎలా మారిందని
ఆశ్చర్య పడ్డా డు తల పాగా ఆయన .సమాధానం గా పంతులు గారు ‘’అయ్యా !నా జీతం
రాళ్ళు నాలుగూ ,గిర గిరా తిరిగి వస్తు ంటే చాలు .దేని చుట్టూ ఏది తిరిగత
ి ే పో యే దేముంది
?’’అన్నాడు గుక్క తిప్పు కొ కుండా .

          తాను ఇది వరకే రాసిఉంచిన తనికీ పత్రం తీసి చదవటం ప్రా రంభించాడు అధికారి
.ఎలా సాగిందో తిలకిద్దా ం –‘’మనో గణితం –మోతాదు .లెక్కలు –సుమారు .తెలుగు –
జబ్బు .స్కూలు లొ –స్వేచ్చ.దేశాయి కసరత్తు –సున్నా .అందరికి తెలిసిన విషయం
గురించి –రమా రమి . ఒక మాదిరి పా ఠమిస్తిని .పిల్లలు పద్యములు అర్ధ మగు నట్లు
చదువ కూడదు .గొంతెత్తి పాడవలెను .’’తల తిరిగి పో యింది వెంకటాయికి ..’’తమరు
చదివిన వాటిల్లో చాలా ఇప్పుడు జరగనే లేదే ‘’?అని బో ల్డు ఆశ్చర్య పో యాడు ‘’నా
ఉద్దేశ్యం లొ –ఒక వేళ అవి కూడా జరిగి ఉంటె వాటి విమర్శ ఇల్లా ,ఇల్లా ఉంటుంది సుమా
–ఖబడ్ దార్ జాగ్రత్త .’’అని సమాధానం ఇచ్చాడు .ప్యాసు చేసి వెళ్ళ మన్నాడు మేస్టా రు
.’’పెద్ద క్లా స్ అందరు ప్యాస్ .చిన్న క్లా సులో టీకాలు లేని వాణ్ణి తప్పిస్తు న్నాను ‘’అని
వివరం చెప్పాడు .

             రాత్రి స్కూల్ కూడా వెంకటాయ దే నిర్వాకం .అదీ చూడాలన్నాడు అధికారి .ఈ


సారి చూస్తా నని తప్పించు కొన్నాడు .’’పడక అరణ్య మెంటు ‘’జరిగి పో యింది .రాత్రికి
రాత్రి ఇద్ద రూ ,చెప్పా పెట్ట కుండా ఉడాయించారు .అర్ధం కాలేదు వెంకటాయి కి .మర్నాడు
టపాలో నాల్గు రోజుల్లో స్కూలు తనిఖీ తంతు జరుగు తుందని సిద్ధం గా ఉండమని అసలు
అది కారి నుండి ఉత్త రం వచ్చింది .అంటే వచ్చి మేసి వెళ్ళిన వాడు డూప్లికట్
ే , నకిలీ అన్న
మాట .ఇలా ఆద్యంతం రక్తి కట్టించి నవ్వుల పాలు చేస్తా రు భాకారా మేష్టా రు కొసమెరుపు
లొ ఆ నాటి తనిఖీ తంతు ప్రహసనం కళ్ళకు కట్టినట్లు చేస్తూ ,ప్రతి మాటలో హాస్యం
మిళితం చేసి పండించారు హాస్య బ్రహ్మ భమిడి పాటి వారు .

                అలాగే రాజ మండ్రి లొ కొత్త గా విమానం వచ్చింది .అంతా సరదాగా ఎక్కి
చిన్న బలా దూర్లు కొట్టి వస్తు న్నారు .ఆ విషయాలు రాస్తూ చూసిన వారు ఎలా
బడాయీలు పో తున్నారో చాలా బాగా వర్ణించారు భ.కా.రా.మేష్టా రు .విమానం చూడ గానే
అందరికీ ఊర్ధ ్వ దృష్టీ ,ఊర్ధ్వ శ్వాశా  బయల్దే రి నాయని చేళుకులు .ఒక ఊల్లో తద్దినం
జరుగు తోంది .విమానం ఆకాశం లొ ఎగురు తోంది .ఆ సన్ని  వేశాన్ని అత్యద్భుతం గా
హాస్యం మేళవించి తిని పిస్తు న్నారు చూడండి .

         ‘’భోక్త లు భక్ష్యాలు విరుస్తు న్నారు .కర్త పారణ కలుపుతున్నాడు .విమానం


హో రుకు యజమాని వీధి లోకి ఎగడి,పక్షి వతు గా యెగిరి పో తున్న విమానాన్ని చూసి
,పితృ స్తా నం లొ కూర్చున్న గోపాలాన్ని రెక్క లంకించు కొని ,నడివీధి లోకి ఈడుస్తూ
మొర్రో మొర్రో అంటూండగా చేతి లొ గారే పళం గాయెగిరి రాకా ?తద్దినం మళ్ళీ వచ్చేదే
.’’అని కసురు కున్నాడట . ఇది అశాస్త్రీయం అయినా ఏం ఉపద్రవామో అని మాత్రం చెప్పే
ఆయన .’’ఇక్కడికి మీ నాన్న గారి ఆత్మ కి విమాన దర్శనం చేయించారు .ఏమి పితృ భక్తీ
?’’అని మెచ్చు కొన్నాట్ట .శ్రద్ధ గా పెట్టా ల్సిన తంతు ఎలా విన్త కీ ,చోద్యానికి గురైందో ,దాని
ప్రభావం ఎంత ఉందొ చెప్పటమే కాదు యజ మానికి కోపం రాకుండా మాటలు ఫిరాయించే
మంత్ర గాళ్ళ మనో భావం కూడా బాగా బయట పెట్టా రు .

                   విమానం లోంచి చూస్తు ంటే కింద అంతా ఎలా కని పిస్తు ందో జనం గోలగా
చెప్పు కొంటున్నారు .అందులో కొన్ని చమక్కులు ‘’ఇది వరకు నేను ఏరి గున్న
బ్రా హ్మలూ,అబ్రా హ్మలూ ,హిందువులు ,ముస్లిములు ,పునిస్త్రీలు ,వెధవ ముండలు ,వీళ్ళ
వయినం కన్పించకుండా కన్పించింది .పైకి వెళ్ళి కిందకి చూసే టప్పటికి భూమి మీద
మానవులు పెట్టు గోనే తేడాలు .నా చర్మ చక్షువులే అంత రించాయి .విమానం
చూస్తు న్నప్పుడు మానవుడి ఆఖండత్వం –కిందికి చూస్తు న్నప్పుడు మానవుడి
అల్పత్వం కని పించాయి ‘’.ఇందులో ఎంత వేదాంత భావన ఇమిడ్చారు మేష్టా రు .మనో
నేతం్ర విచ్చు కోవటానికి హాస్యం ఎంత పకడ్బందీగా విని యోగా పడిందో చూడండి
.అల్పత్వం వదిలించుకొని జీవించమని హెచ్చరిక కూడా ఇందులో జోడించారు మేష్టా రు
.కాంతా సమ్మితంఅంటే ఇదేనేమో నని పిస్తు ంది .
మేస్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -5

        ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని ఎక్కడ పెట్టా లి అనే దాని మీద ఆనాడు పెద్ద
మనుష్యులు బుర్రలు పగల కొట్టు కొన్నారు .పట్టు దలలు జోరుగా సాగాయి .ఇంగితం
గూడా మరిచి ,వాదు లాడుకొన్నారు .పేపర్ల కెక్కి పరువు తీసుకొన్నారు .వీరందరి అంత
రంగాన్ని మేష్టా రు దూది యేకి నట్టు యే కి పారేశారు .బాణం లాగా ఆయువు పట్లు
చేదించారు .మనుష్యులలోని సంకుచితత్వం ఎలా వెర్రి వేషాలేసిందో భ.కా.రా.గారు హాస్యం
మిళాయించి బజాయించారు .’’ఏమండీ !మా నూతి దగ్గ ర ఖాళీ ఉంది .పో నీ ఆంధ్రా
యూని వేర్సిటి అక్కడ పెట్ట కూడదా ?నిక్షేపం గా చాపా అదీ వేస్తా ను ‘’అన్నాడట ఒకడు
.వనరులు లేని చోట పెట్టి ఏం బావుకుం టారని సూటి విమర్శ ఇది .

         ‘’ప్రతి ఆంధ్రు డు ఆంధ్రా యూని వేర్సిటిపుణ్య క్షేత్రా నికి వెళ్ళి ,ఓ కొబ్బరి కాయ కొట్టి
నైవద
ే ్యం పెట్టి ,తనకి సహం చెక్క ఇస్తా రట .ఇవ్వక బో తే ,దెబ్బలాడి పుచ్చుకో వచ్చు
.’’అని మెహర్బానీ కొందరిలో .’’ఇంగ్లీషు మేస్టేర్లకి ముట్టు తున్న జీతాలు ,తెలుగు
మేస్టేర్లకీ ,తెలుగు మేస్తర్ల కి ముట్టె జీతాలు ఇంగ్లీష్ వాళ్ళకూ ‘’అని అసలు పంతుళ్ళు
ఆంద్ర లోనే చెబుతారా ?అరవం లొ చెబితే పో లా ‘’?అనే వ్యంగ్యం లొ కొంత మందీ ఈస
డించుకొన్న కాలం అది .అంత సిద్ధా ంత రాద్ధా ంతాలు జరిగాయి .పట్టింపులకు పో యారు
ఉచ్చ నీచాలు వదిలేశారు .దక్క కూడనిదేదో దక్కి పో తున్నట్లు బాధ పడ్డ్డారు కొందరు
మహనీయులు .ఇలా అందర్నీ విశ్లేషించి మన ముందు నిల బెట్టా రు హాస్య బ్రహ్మ .

          విద్య యొక్క అసలు పరమార్ధా న్ని చాలా సున్నితం గా చెప్పారు కామేశ్వర రావు
మేష్టా రు .’’విద్య దైవికం .కనుక విద్యార్ధికి నైర్మల్యం ఉండాలి .విద్య పవిత్రం కనుక
విద్యార్ధికి దయ ఉండాలి .ఇవి లేక పో తే విద్యార్ధి పైన దేవుడికీ ,మధ్య తనకీ ,చుట్టూ
సంఘానికీ ద్రో హి ‘’అంటారు నిష్కర్షగా .వ్యంగ్యం లొ నుంచి వచ్చిన వైభోగం ఇది .అక్షర
లక్షలు చేసే పసిడి పలుకులు .’’విద్య ముందు మోహ మాటంపడ కూడదు .డబ్బు ,దర్జా
,సత్తా ,ఇవన్నీ విద్య తర్వాతే .విద్య ఉంటె డబ్బు లాక్కు రా గలదు .కాని డబ్బున్డ టం
అనేది ఒక విద్య కాదు ‘’అన్నారు మేష్టా రు .’’యూని వేర్సిటి పెట్టె దక్షత పెంచుకోవాలి
కాని ,దక్షత ఉంది కదా అని యూని వేర్సిటి పెట్టరు ‘’అని ఖచ్చితం గా చెప్పారు .యూని
వేర్సిటి దేనికోసం అంటే –ఆయన మాటల్లో నే ‘’లోకానికి దీని యందు అను రక్తి ,సాను
భూతి ,అనేకుల అప్రయత్న సమ్మేళనం ,విద్య అంటే అపార మైన తృష్ణ ,విద్య
సాధించాలనే కసీ ఇవే యూని వేర్సిటి జీవం ‘’దీన్ని నిల బెట్టడం ప్రతి ఆంధ్రు డి మీద
ఉన్న తక్షణ కర్త వ్యం .ఆ నాటి మాట ఏనాడూ నిజమే .

తమ్ముడు పెళ్ళికి తరలి వెళ్లటం

          అనే హాస్య రచన మరీ మరీ కడు పు చెక్క లయ్యేట్టు నవ్విస్తు ంది .హడా విడి గా
పెళ్ళి కుదిరింది .దానికి అంతా తరలి వెళ్ళాలి .ఆ కంగారు ,హడా విడి సెల్యులాయిడ్ పై కి
ఎక్కించి నట్లు చెప్పుకొస్తా రు మేష్టా రు .మనం కూడా వారితో ప్రయాణం చేస్తు న్నట్లు గానే
ఫీల వుతాం .అదీ మేస్టా రి గొప్ప తనం .ఆయన మనతో పాటు నడుస్తూ ,మాట్లా డుతూ
న్నట్లే రాయటం మేస్టా రి ప్రత్యేకత .అంత సహజం గా రాయటం ,హాస్యం మిళాయించడం
ధనుతేగిరి పో యేలా వాయించడం ఆయనకే తగు .

      ‘’రైలు ఆ!నేను వెళ్ళను –అన్నట్టు కొంత హరామీ చేసి వెనక్కి కదలటం
మొదలెట్టింది .ఆ పలం గా రైలు వాడు ‘’ఏడిశావు .నడుద్దూ నీ ఇష్ట ం ఏముందీ ?అన్నట్లు
చెవులు గిన్గి ర్లేట్టే లాగు రయ్యిమని ఓ కూత కూసి ‘’ఓటేసి (పాస్ పో సి )రైల్ని నషాలం
అంటే ట్టు   ‘’ఒక్క టేశాడు’’ .దాంతో పాపం రైలు ‘’నెమళ్ళు కక్కు కుంటూ ‘’పరిగెత్తడం
మొదలెట్టింది’’ .అదీ రైలు బయల్దే రటానికి చేసిన హాంగామా సహజం గా చిందించిన
హాస్యపు జల్లు .ఏదో కొంచెం రుచి చూపించాను .మిగతాది చదివి అనుభవిస్తేనే మజా .

            మేస్త్రీ ఉద్యోగం గొప్పది అనే భావం పూటు గా ఉన్న వారు కామేశ్వర రావు
మేష్టా రు .’’మేస్త్రీ ఉ ద్యోగామో కాదో తెలీదు కాని ,ఉద్యోగు లంతా మేస్టా రు సృజనే’’ .అన్న
నిజాన్ని బాగా చెప్పారు .మేస్టా రు అంటే ,ఎవడో కర్ర తో కొట్టి నట్లు జ్ఞా న నేత్రా న్ని తేరి
పిస్తా రాయన .’’ఇంత మంది ఉద్యోగుల్ని తయారు చేస్తు న్నాను కదా ఇహ సౌఖ్యం ప్రధాన
మైన ఉద్యోగం అందుకే నేను వదిలేస్తా ను అనే వాడే మేస్టా రు ‘’.’’ఇంకోడు బాగు పడితే
,తనూ బాగు పడ్డ ట్టే అనుకో గలిగిన వాడు మేస్టా రు .అంటే ‘’మేస్టా రికి భావానా శక్తి
భూమికీ ఆకాశానికి తాళం’’అన్నంత ఉండాలి .హిందువులు వేదాంతులు .వారిలో
మేస్టా ర్లు అగ్ర స్థా నం అలంకరించాలి .’’-‘’ఇండియా లొ పూర్వం కర్త ,కర్మా ,క్రియా ఎక్కడ
బడితే అక్కడ దొ రికేవి .క్రమేపీ కర్త ,క్రియల్ని ఇతరులు అపహరించారు .కర్మ ఒక్కటే మిగి
లింది .భుక్తి ఎల్లా నూ ఇంతే –అని ముక్తి ,మోక్షాల కోసం దేవుల్లా డి పని చేయాలి .’’అని
అందర్ని చితక బాది ధర్మ సూక్ష్మాన్ని తెలిపే పెంకి ఘటం భకారా మేష్టా రు

               యే ఉద్యోగమైనా ఉదార పో షనకేగా ?కోటి విద్యలూ అందుకేగా ?అయితే


భమిడి పాటి మేస్టా రికి’’ మేస్ట్రీకూడా ఒక ఉద్యోగామేనా ‘’అని సందేహం వచ్చింది .ఇక చేతి
నిండా పనే .బరికి పారేశారు .ఎవరో ఆయన్ను అడిగారట .’’ఇన్నాళ్ళు చదివీ చివరికి
మేస్ట్రీ చేరాడేమిట్రా ?ఆడదీ కాకుండా ,మొగాడు కాకుం డానూ  ‘’అదే ఆ రోజుల్లో పంతులు
ఉద్యగం పై అందరికి ఉన్న చులకన భావం .’’మేస్టరీచాలా ఉన్నత మైనదీ ,విశిష్ట మైనదీ
అని దారుణ స్తో త్రం చేసే వారు తమకి దీని యందు ఎంత అభి ప్రా యం ఉన్నా ,తమరు
ఉండ కూడదట మేస్తా ర్లు గా ‘’అని చెంప చేదేల్ మనిపిస్తా రు .అంటే మేష్టా రు కావాలి కాని
తాను మాత్రం మేస్టేరీ ఉద్యోగం చెయ్యరాదు అనే భావం ఉన్న వాళ్ళను ఉతికి ఆరేశారన్న
మాట .

         ‘’ఉద్యోగం అంటే కొంత డబ్బూ ,దర్పం ఉండాలి .బిళ్ళ బంట్రో తు


ఉండాలిట..డవాలూ అదీ అపసవ్యం గా తొడుక్కొని ,’’అస్మత్ పితుహ్ ,ప్రా చీనా వీతి
‘’అన్నట్టు ‘’అని డవాలు బంట్రో తు ఉన్న ఆఫీసర్ని వెక్కిరిస్తా రు భకరా గారు .లంచాలు
తిని ,పై వాడికి పెట్టె వాడే మొన గాడు ఆనాడు .ఈనాడు అంతే ననుకోండి .దానికి
ముద్దు గా ‘’బల్ల కింద చెయ్యి, చెయ్యి తడి ,రశ్మి ‘’అని మేష్టా రు పేర్లు పెట్టా రు
ఆమ్యామ్యామ్యా అని తర్వాతా స్తిర పడింది ముళ్ళ పూడి వారి దయ వల్ల .దేనికైనా పిలిస్తే
‘’సెలవు దొ రక లేదు .రాలేదు ‘’అని చెప్పేదే ఉద్యోగం అనీ ,అని అందరు అనుకుం టారట
.ఏదీ దొ రక్క మేస్టేరీ చేస్తా రు చాలా మంది .’’ఎందుకు ట్రైనింగు అయ్యావు ‘’?అని అడిగితే
గడుసుగా ‘’ఏమిటో నండీ .circumstances permit ‘’చెయ్యలేదు .’’some thing is
better than nothing ‘’ట్రైనింగ్ అయి ఉండడం ఎందుకేనా మంచిది ‘’అంటా రట..’’కడం
వాటికి చేతిలో చిలుం వదుల్తు ంది .దీని కైతే ఏదో కొంత ‘’మనో వర్తి ‘’(స్టై ఫండ్డ్
)పారేస్తా రుగా .’’అని కొందరంటారట .దేన్నీ బట్టి చూసినా ఉద్యోగానికి ఉండవలసిన
లక్షణాల్లో మేస్టేరీకి ఒక్క లక్షణం కూడా లేదు ‘’అంటారాయన .అదీ ఆ నాటి పరిస్తితి
.ఇప్పుడు పూర్తిగా భిన్నం గా ఉంది కడుపు లొ చల్ల కదలని ఉద్యోగం .

       ‘’వెధవ్వాల్ల కు తీర్ధపు రాచిప్పల మీద ,దో మలకు చెవుల మీదా ,దారిద్యానికి మేస్టేరీ
మీద ఆపేక్ష ఎక్కువ ‘’అని చమత్కరిస్తా రు .ఏదో మేస్టేరీ చేస్తూ ఇన్ని ప్రైవేట్లు చెప్పుకొని
గడపచ్చు కదా నని అనుకొంటే ,దానికీ తిప్పలే నట .’’ట్యూషన్ అనగా బో ధనా వ్యభి
చారం .’’అని ముద్ర వేస్తా రు ఒక వేళ చేసన
ి ా ,ఎలా లాగుతున్నాడో దరఖాస్తు పెట్టు
గోవాలిట .’’అని వాయిన్చేస్తా రు హాస్యపు కొరడా తో .ఎంత జీతం ఇచ్చినా పని చేసే
వాళ్ళున్నారని అంటు ‘’యే మిచ్చినా సరే ,బో ధనా వర్షం కురి పించక మానం ‘’అంటారా
ట వారు .అన్నిటికీ ఓర్చు కొంటేనే మేస్తా రట .జ్ఞా నికి ఉన్న లక్షణాలన్నీ మేస్టా రికి
ఉండాలిట..

  ‘’తిట్టి కొట్టి రేని తిరిగి మాటాడక –అట్టు ఇట్టు చూసి అదిరి పడక

     తను గాని యట్టు తత్త ర పడ కున్న –నట్టివాడు బ్రహ్మ మౌను వేమా ‘’అన్న దాంట్లో ’’
మేస్ట రౌను వేమా “’అని మారిస్తే సరి పో తుందని వ్యంగ్యం గా అంటారు .

            చెప్పిందే చెప్పటం మేస్టా రు పని .అలా చెప్పిందే చెప్పి తెగ డ్రిల్లు చేయాలి
.సర్వజ్ఞు డు కావాలి .డబ్బు సంగతి తెస్తే ‘’అపవిత్రం ‘’ట అని చేన్నాకోలుచ్చుకొని
సంఘాన్ని వాయిన్చేస్తా రు .అసలు ఎడ్యుకేషన్ ఎవరి చేతుల్లో ఉందొ తెలీని కాలం
.’’గవర్న మెంటు వారిని గ్రా ంటు కోరకుండా ఉంటె చాలు .వారికి ఎడ్యుకేషన్ ఎల్లా ఉన్నా
సరే .ఇనస్పెక్టర్ గారికి కొత్త పద్ధ తులు ,పాఠాల లిస్టు లూ ఉంటె చాలు ఎడ్యుకేషన్ ఎలా
ఉన్నా పర్లేదు .అదే రకం గా ఒకటో తారీఖు కు జీతం వస్తే చాలు ,విద్యార్ధికి మార్కులు వేస్తె
చాలు ,తండ్రికి ప్యాసైతే చాలు ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా ‘’అని అందర్ని దులిపి వదిలారు
భకారా మేస్తా రు .
మేస్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -6(చివరి భాగం )

      తెలుగులో హాస్య రచనలు తక్కువే నని ఒక అభిప్రా యం బలం గా ఉండేది తెలుగు
వాళ్ళు చాలా సీరియస్ ఫెలోస్ అన్న పేరూ ఉంది .అందుకే ఆంధ్రలో హాస్యం
పుట్ట లేదన్నారు ప్రబుద్ధు లు కొందరు .కాని వెనక్కి తిరిగి చూస్తె గురజాడ పండించిన
హాస్యమేమీ తక్కువ కాదు .చక్కని హాస్యమే పండించారాయన .చిలక మర్తి వారు కొంత
సాధన చేసన
ి ా గణపతి లాంటివి తప్ప మిగిలిన ప్రహసనాలు కొంత వెగటు పుట్టించాయి
పానుగంటి వారు మాటలతో హాస్యాన్ని పిండారు .ప్రహాసనాలే హాస్యం అని చెలామణి
అయిన రోజులు ఎక్కువే .బక్క బిక్క చచ్చి పో యిన హాస్యం తో ముని మాణిక్యం వారు
జీవ పుష్టి కలిగించారు .హాస్య సంజీవిని తో భమిడి పాటి కామేశ్వర రావు మేష్టా రు మృత
ప్రా యం గా ఉన్న హాస్యాన్ని బ్రతికించి బట్ట కట్టించారు .లోక పరిశీలన ,పరిశోధనలకు వారి
మేస్టేరీ జీవితం బహుదా ఉపయోగ పడింది .ఇతర దేశాల హాస్యాలను అధ్యయనం చేసే
అవకాశమూ కలిగింది అందుకే అన్ని కోణాల్లో ంచి తనదైన చమక్కులతో స్వంత మాటల తో
బాణీ తో వాణికి హాస్యపు కుచ్చుల కిరీటాన్ని పెట్టా రు .అచ్చ తెనుగు హాస్యానికి మేజు వాణీ
చేశారు .అరుదైన హాస్యాన్ని వండి వడ్డించారు .త్రేపులు వచ్చే దాకా త్రా గించి జీర్నింప
జేశారు .

      భ;కా.రా.మేస్టా రి లో హాస్యం తో బాటు ఆలోచన పాలు కూడా ఎక్కువే .అందుకే


ఆయన రాసిన వన్నీ సజీవాలు గా కన్పిస్తా యి .ఆయన రాసిన చిన్న నాటికలు
హైస్కూళ్ల లో వార్షి కోట్స వాల్లో ప్రదర్శించటానికి రాసినవే .అయినా జీవితం లోనీ
ఓడిడుకులను ,హెచ్చు తగ్గు లను చాలా లోతుగా ,సూక్ష్మం గా పరి శీలించి పండించిన
ఘనత వారిది .ఎక్కడ బడితే అక్కడ హాస్యాన్ని వండి వడ్డించే నేర్పున్న రచయిత
మేష్టా రు .నల భీమ పాకమే .’’హాస్య బ్రహ్మ ‘’బిరుదు వారికి సర్వ విధాలా తగినదే .ఆత్మ
తత్వాన్ని  వంట బట్టించుకొని పంచ గల పంచ ముఖ బ్రహ్మ మేష్టా రు .’’త్యాగ రాజు ఆత్మ
విచారం ‘’ రచన తో కొత్త పుంతలు తొక్కారు .రాగం ,తానం లతో కుస్తీ పట్టే పాట గాళ్ళ
హృదయ కవాటాలు తెరిపించి ,ఆత్మ తత్త ్వం ఎక్కించి అసలు సంగీతానికి ప్రా భవం
కల్పించారు .

            రాక్షస చాణక్యుల దొ ంగా టకాన్ని చాలా సున్నితం గా రచించి అత్యాస్చర్య


చకితుల్ని చేశారు .ముద్రా రాక్షసాన్ని రసో దంచితం చేసిన మహా నేర్పు వారిది .మోలియర్
రాసిన నాటికలను అసలు సిసలు తెలుగు నాటికలు గా పరి వర్తించి మహా పేరు పొ ందారు
.ఆయన పాత్రా న్నీ జీవితం లోంచి వచ్చి నవే .’’ఇంట్లో ని నౌకరు ‘’పాత్రను ఆయన నడిపి
నంత పకడ్బందీగా మరెవ్వరు నడిపి ఉండరు .ప్రేమకు అంతస్తు లు అడ్డు రావని తెలిపారు
.ఆయన భాష ఒక మహా ప్రవాహం .పదాలు అచ్చం అలానే ఉంటేనే బాగుంటాయి
అన్నంత ఒద్దిక తో రాశారు .వాటిని మార్చి వేరే మాటలు పెట్టలేము .పెడితే కృతకం గా
గోచరిస్తా యి .వారి తూర్పు గోదారి మాండలీకం మాన్ద లీన్ విన్నంత  హాయి గా ఉండి తల
ఊపిస్తు ంది .చేవ గల రచయిత శ్రీ భమిడి పాటి .ఆయన రచనల్లో ఆయన భావాలు
,సమాజం పైనా ,భాష పైనా ,జీవన శైలి మీద విసరిన చెణుకులు ,కోరడాల్లా తగిలి
చురుక్కు మన్నా కమ్మని హాయి అని పిస్తా యి .పై పెచ్చు ఆలోచనలను గిలకరింప
జేస్తా యి .వారి ‘’అవును ‘’’’అన్నీ తగాదాలే ‘’భాగాల్లో ఉన్న హాస్యపు తరకల్ని ఇప్పటి
దాకా మనం ఆస్వాదించాం.హాస్యపు జల్లు లో ముంచి ఉతికి ,ఆరవేసన
ి హాస్య ఘనా పాటీ
భ.కా.రా.మేష్టా రు .

              భమిడి పాటి కామేశ్వర రావు మేష్టా రు జీవితం అంతా రాజమండ్రిలోనే


గడిచింది .ఆయన 1897 లో జన్మించి 61 ఏళ్ళు మాత్రమె జీవించి అందులో దాదాపు
నలభై ఏళ్ళు హాస్యాన్ని పండించి 1958 లో మరణించారు .ప్రణయ రంగం ఈడూ –జోడూ
వినయ ప్రభ చెప్పలేం అనే నాలుగు నాటకాలు రాశారు .వారి లఘు వ్యాసాలలో మేజు
వాణి తనలో అవును నిజం మాట వరస లోకో భిన్న రుచ్చి మన తెలుగు ఉన్నాయి .వారి
ప్రత్యేకత  ‘’హాస్యం ఆనంద వర్ధనం .ఆరోగ్య భావ సంవర్ధకం .సీరియస్ విషయాలను కూడా
అందుకే హాస్యం లో రంగ రించి సుమారు నలభై ఏళ్ళు తెలుగు వాళ్ళ మెదడుల కుదుళ్ళ
ను కది లించారు .నవ్వి నవ్వి కన్నీళ్లు వచ్చేదాకా ఆయన తన రచనలను చది వించారు
.అంత కంటే సార్ధకత ఏముంది ?’’

 హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి

 భమిడి పాటి కామేశ్వర రావు గారంటే హాస్య బ్రహ్మ అని హాస్యం కోసమే పుట్టా రని
గోదావరి మాండలీకాన్ని శ్రీ పాద తో బాటు పాదుకోల్పారని మోలియర్ ,మేటర్లింకు లకు
తన హాస్య నాటికల ద్వారా లింకులు గొంకులు లేకుండా తగి లించారని మాత్రమె తెలుసు
కాని వారిలో వెల్లి విరిసిన సంగీత సరస్వతి గురించి ‘’చాలా చాలా చాలా’’ మందికి తెలీనే
తెలీదు .నా లాంటి కొందరు అదృష్ట వంతులు వారి ‘’త్యాగ రాజు ఆత్మా విచారం ‘’చదివిన
వారికి కొంత బో ధ పడి ఉంటుంది.అదీ పై పై స్పర్శ మాత్రమె .వారికి సంగీతం వాచో
విదేయం .అందునా త్యాగ రాజు గారు అంటే వారికి వల్ల  మాలిన అభిమానం .ఆయన
రచనల్లో సాహిత్యాన్ని వదిలేసి మన అరవ గాయకులూ చేసన
ి చేస్తు న్న తప్పుల్ని విని
చూసి వారి హృదయం ఏంతో గాయ పడ్డ ది .అందుకే అసలు త్యాగ రాజు గారు సాహిత్యం
ద్వారా ఏం చెప్పారో అని మధన పడి మధన పడి విశేష కృషి చేసి ఆ ఆత్మా విచారాన్ని
ప్రకటించారు ,ప్రచురించారు .దీన్ని తల్లా వఝల పతనజలి శాస్త్రి చక్కగా ఆవిష్కరించారు
.అందులో విశేషాలే ఈ శీర్షిక లో చెబుతున్నాను .

  9-1-1947 లో శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన ‘’కళాభివర్ధిని పరిషత్ ‘’ఆధ్వర్యం లో


రాజ మండ్రి లో  సభ జరిపి భ.కా.రా.మేస్టా రిని ఘనం గా సత్కరించారు .దీనికి కారణం
వారు త్యాగ రాజు ఆత్మ విచారం రచన ప్రా రంభించటమే .1948 జనవరికి మేస్టా రి రచన
పూర్త యింది .ఆ సందర్భం గా శాస్త్రి గారు మళ్ళీ సభ జరిపి కామేశ్వర రావు మేస్టా రిని 22-
2-48 న నూతన వస్త్రా లు సమర్పించి సన్మానించారు. అదీ శాస్త్రి గారికి సంగీత సాహిత్యాల
పట్ల , తోటి రచయితల పట్లా ఉన్న ఆదరణ .ఇలాంటి అరుదైన సన్మాన కార్యక్రమాలను ఆ
రోజుల్లో శ్రీ పాద వారు భమిడి పాటి వారే చేసే వారట .త్యాగ రాజు గారు మరణించిన
ఖచ్చితం గా వందేళ్ళకు మేస్టా రి రచన సాదికారికం గా వెలువడింది .అంతవరకూ ఎవరూ
ఈ పనికి పూను కోలేదు ,.
    అరవ పాటకులకు తెలుగు సాహిత్య పరిచయం లేక పో వటం, ఉన్నా బుగ్గ న కిళ్ళీ
దట్టించి పాడటం తో సాహిత్యం ‘’హుష్ కాకి ‘’ అవటం వారే తెలుగు వారికి ఆడర్శమవటం
తో త్యాగ రాజు గారి మనో ధర్మం ఏమిటో ఎవరికీ అర్ధం కాని ‘’బ్రహ్మ పదార్ధం ‘’అయింది
.అందుకే మేష్టా రు అంతగా కలత చెందారు .’’త్యాగయ్య ఆర్ద్రతా ,ఆర్తీ ఎవరికీ అక్కరలేక
పో యాయి

 గిరికీలు తీసే రాగాలతో ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేసేశారు .ఆయన ఆత్మ ను అన్వేషించ
లేక పో యారు .కీర్తనలలో గుండెను పిండేసే ఆర్తి ఉంది .భక్తీ సంబంధిత ఆర్ద్రత ఉంది
.కచేరల
ీ లో ఇవేవీ ఉండేవికావు .పైగా ‘’కచేరీ బాణీ’’ అంటూ ఒకటి మొదలైందని
‘’బాధపడ్డా రు తన పుస్త కం లో .‘’త్యాగ రాజు హృదయ కవి ‘’.హృదయం’’ అనే మాటను
ఆయన వాడి నన్ని సార్లు ఏ తెలుగు కవీ వాడలేదు .ఈయన రచనల్లో ప్ప్రతిదీ మేధా
సంపద మాత్రమె కాదు మనసుకు సంబంధించింది అని మర్చి పో యారు .ఆయన మనో
క్షోభ వర్ణనా తీతం .ఆయన మాటా ,భావం సూటిగా హృదయాలను తాకే సామర్ధ ్యం కలవి
.ఆయన పరితాపం విప్పి చెప్పటం లో అది సకల మానవ హృదయ పరితాపమే అని
పిస్తు ంది .అతని హృదయ వైశాల్యమూ కనీ పిస్తు ంది .హృదయ కవికి ముఖ్య లక్షణం
సామరస్యం ,సర్వ సమత్వ భావం .ఆతను విరుద్ధా లను ,ద్వంద్వాలను సమన్వయము
చేసన
ి వాడు .’’ఎవరని  వర్ణిం చెదిరా?’’లో రాముడిని గురించి తను పడిన సందేహం
,తనను గురించి మనం పడేట్లు చేశాడు .అతడు సంగీత సాహిత్యాలను ‘’దుప్పటించాడు
‘’అన్నారు మేష్టా రు

‘’అంతేకాదు సగుణత్వ నిర్గు ణత్వాలను సమపాళం కూడా చేశాడు త్యాగ బ్రహ్మ .’’అరవత్వ
ఆంధ్రత్వాన్ని కర్నాటించాడు ‘’వాస్త వికత్వ అవాస్తా వికత్వాల మధ్య తేరా తీశాడు .ఆయన
గుండె తడి ఉన్న విలక్షణ భక్త కవి .అంతకు ముందు, ఆ తర్వాత ఎవరూ ఇలా చేయలేదు
.ఇవాల్టి కచేరీలలో శ్రో త కంటే గాయకుడే ఎక్కువ నష్ట పో తున్నాడు .శ్రో తకు స్వర
మాధుర్యం ఆలాపనా అన్నా దక్కుతాయి .కాని తన ఆవరణ లోంచి ,మరో ఆవరణ లోకి
పో యే ఉత్కృష్ట అవకాశాన్ని ‘’గాన విడుచు కుంటున్నాడు ‘’అన్నారు హాస్య బ్రహ్మ ఆ
సంగీత బ్రహ్మ గొప్పతనాన్ని పొ గుడుతూ కచేరీలలో ఆ ఆనందం దక్కక పో వటాన్ని
జీర్ణించుకో లేక పో తూ .

   త్యాగ రాజు ఆత్మ విచార గ్రంధం లో మేష్టా రు తొమ్మిది శీర్షికలు పెట్టా రు .త్యాగ రాజు
మనసుకి సంబంధించి చెప్పుకున్నవి ,రాముడిని  ఉద్దేశిస్తూ అతన్ని సంబో ధిస్తూ అన్నవి
,జనం తో అన్నవి ,ఇతరుల్ని ప్రశంశిస్తూ అన్నవి ,అనుభవ సారం గలవి ,కవి కాలాన్ని
నిన్ది ంచేవి ,సగుణత్వాన్ని నిరూపించేవి ,దేవ భాషలో ఉన్నవి ,పూజా విధానం గురించినవి
.ఇవీ నవ శీర్షికలు .ఆచార్య విస్సా అప్పా రావు గారు త్యాగ

రాజ శత వార్షికానికి ఏదైనా ఒక వ్యాసం రాసి పంప మంటే మేష్టా రు ఈ రచన


ప్రా రంభించారు అదీ నేపధ్యం .సమయానికి రచన పూర్తికాక విస్సా వారికి క్షమాపణ
ఉత్త రమూ రాశారు .అలా పొ డిగించటం వల్ల  ఆంద్ర సాహిత్య సంగీతజ్నులకు మేస్టా రి
అపూర్వ గ్రంధం దక్కింది .’’నిజానికి మేస్టా రే త్యాగ రాజ స్వామి అయి రచించిన గ్రంధం ఇది
‘’అని పతంజలి గారిచ్చిన కితాబు మరచి పో లేనిది .

  భాగవతం తర్వాత అంతటి పారాయణ గ్రంధం మేస్టా రి రచన .సంగీత ప్రియులకు కీర్తనల
లోని అర్ధం అంతరార్ధం జీర్నమవటం వాళ్ళ రాగ సౌందర్యాన్ని ఎక్కువగా అనుభవిస్తా రు
అన్నారు పతంజలి .నిజం గా ఈ పని చేయాల్సిన వారు సాహిత్య భాషా శాస్త ్ర వేత్తలు .కాని
పాపం వారెవ్వరూ దీని జోలికే పో లేదు .ఈ పుస్త కానికి పరిచయాన్ని శ్రీ పాద వారు రాశారు
.’’వ్యాకరణ సూత్రా ల వాసనే కాని రసానుభవం ,యోగ్యతా పెట్టి పుట్ట ని తెలుగు సాహిత్య
వేత్తలూ దీన్ని స్ప్రు శింపక పో యారు ..వేమన్న కవితల యడా ఇలాంటి అరసికతా
ముద్రనే తగిలించుకొన్నారు .వారికి పల్ల వి ప్రస్తా వనే సంగీతం వీరికి పద రచన- కవిత్వమే
కాక పో వడమూ త్యాగ రాజ సాహిత్యానికి ఈ సౌభాగ్యం పట్ట క పో వడానికి ముఖ్య హేతువు
‘’అన్నారు .’’వాడుక భాష ప్రా చుర్యం వల్ల నే త్యాగ రాజ సాహిత్యానికి ఇలాంటి ప్రకాశం
సిద్ధిం చటమున్నూ  గమనించ దగ్గ విషయం ‘’అన్నారు శ్రీ పాద వల్లభ
్ల ులైన శాస్త్రి గారు
.త్యాగయ్య వాడిన పదాలు చిన్న చిన్నవి ఆయన వాడిన పో లికలు కూడా నిత్య జీవితం
లో అతి సాధారణం గా పరిచయమైనవే .అన్వయించాటానికి మేష్టా రు పడ్డ శ్రమ గొప్పది .ఆ
దీక్ష గొప్పది .మేస్టా రి ఏకాగ్రత మరీ గొప్పది ‘’అని శ్లా ఘించారు శాస్త్రిగారు హాస్య బ్రహ్మ లోని
సంగీత సరస్వతిని ఆవిష్కరిస్తూ .

‘’కీర్తనల్లొ ని భావాలు ,ఉత్కంఠ,విచారం ,పారవశ్యం ,అణు మాత్రం వదిలి పెట్ట కుండా పో గు


చేసి చమత్కారం గా పూల దండల్లా అల్లేశారు ‘’అని మెచ్చారు పాకాల వెంకట రాజ
మన్నార్. ,

నిజంగా త్యాగ రాజు గారు కీర్తనలు రాయలేదు .అవి వెలువడినాయి .అంటే త్యాగయ్య గారి
నోటంట వెలువడుతుండగా శిష్యులు ‘’పల్చటి మామిడి చెక్కల ‘’మీద వేగం గా రాస్తూ ండే
వారట .అలా దక్కాయి త్యాగరాజ స్వామి కీర్తనలు మనకు .త్యాగ రాజు గారికి
పరమాత్మయే

 ఆధారం ,గమ్యం ,శృంగారం ,వైరాగ్యం ,ఐదో తనం ,సర్వస్వం అని మేస్టా రన్నారు .తన
హృద్భూషణుడు సగుణ ,నిర్గు ణ రూపాల్లో నిండి ఉన్న పరమాత్మ .’’పరమాత్మ ఇంగిత
మెరిగిన సంగీత లోలుడు ‘’అన్నారు హాస్య బ్రహ్మ . .ఇంతగా త్యాగ రాజు గురించి ,ఆయన
కీర్తనల గురించి అర్ధం చేసుకొన్న రీతిలో అన్యులేవరూ చేసుకోలేదు .’

‘’కీర్తన ఆలాపిస్తు న్నప్పుడు ఆ రాగం కీర్తన ,మాటల్లో ఉండే మహో త్క్రుస్ట మన


ై అర్ధా న్ని
పెంపొ ందించి ,వాక్కు కి అసాధ్యమైన పని చేస్తు న్నట్లు స్పురించాలి .అంటే కేవలం
నాదమైన ఆ స్వరాలు కూడా అర్ధం అవుతున్నట్లు శ్రో తకి అని పించాలి ‘’అని హాస్య
బ్రహ్మనాద బ్రహ్మ ను గురించి వివరించారు .’’త్యాగ రాజు అంటే నాద సుధారసం యొక్క
నరాక్రు తి’’ (గాన శాస్త ం్ర యొక్క గాదు )అని మేస్టా రి నిర్వచనం .’’బ్రా కెట్ ఆడింది ‘’మేస్టా రే
.నేను కాదు, పతంజలి గారూ కాదు .

           ఈ హాస్యానికి ఇంతటితో ఫుల్ స్టా ప్.

    
డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి

’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘

1 ఆంజనేయ విజయం   

 ఆంజనేయ విజయం   అనే కసాపుర క్షేత్రమాహాత్మ్యం కావ్యాన్ని డా శ్రీ మొవ్వ


వృషాద్రిపతి గారు రచించారు .దీనికి ఆశీర్వాద శ్రీముఖం అందజేశారు వారి గురువర్యులు
,కుర్తా ళం సిద్దేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాములవారు (పూర్వాశ్రమం లో
శ్రీ ప్రసాద రాయ కులపతి గారు ).స్వామి హనుమయే సాక్షాత్తూ తమకు ఈ కథను
అనుగ్రహించారని కవి వాక్కు .తన అనుభవమూ ఇదేనని గురువుగారి తీర్పు . ఈ కథ
రామాయణం తో   సంవది౦చబడి ఉండటం ఆశ్చర్యకరం అన్నారు మొవ్వ వారు .లోనికి
వెడత
ి ే అభూతకల్పనగా ,మూఢ విశ్వాసంగా తోచవచ్చునని కాని ఇది నూటికి నూరు
శాతం సత్యం సత్యం అని వక్కాణించారు కవి .21 ఖండాలతో  22 వది అయిన
కసాపురాజనేయ శతకం తో ఈ కావ్యం వర్ధిల్లి ంది .ప్రతిఖండం లో వచనం లో ముందు కథ
చెప్పి ,తర్వాత దాన్ని కవిత్వీకరించటం విశేషం  .చరిత్రే కావాలనుకున్నవారు ఆభాగాలను
చదివి కవిత్వం జోలికి వెళ్లనక్కరలేదు .కవిత్వపు హాయి అనుభవి౦చాలనుకున్నవారికి
చేతినిండా అమృతోపమాన మైన కవిత్వ విందే .శ్రీ కాకర్ల నాగేశ్వరయ్యగారు గారు మన
బ్లా కు ను చదువుతూ ఉంటారు .వారు నిన్న కసాపుర ఆంజనేయ విశేషాలు వ్రా యమని
కోరారు .’’దర్శనీయ ఆంజనేయ క్షేత్రా లు ‘’లో ఈ క్షేత్ర విశేషాలు ఇదివరకెప్పుడో రాసేశాను
.ఇప్పుడు మొవ్వవారి కావ్య కధను సంక్షేపంగా ఖండాలవారీగా ఖండ శర్కర లా అందించే
ప్రయత్నం చేస్తా ను .
            మనకు తెలిసిన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి చరిత్ర
నెట్టి కంటి ఆంజనేయ స్వామిగా కసాపురం ఆంజనేయస్వామి ప్రసిద్ధు లు .నెట్టి కంటి అంటే
ఒకే ఒక కన్ను కలవాడు .విజయనగర సామ్రా జ్యం లో కృష్ణ దేవరాయల
గురువువ్యాసరాయలవారు 1521 లో హంపీ దగ్గ ర తుంగభద్రా నదిలో  లో స్నానం చేసి
,తాను వొంటికి పూసుకునే గంధం తో తనకు ఎదురుగా ఉన్న శిలమీద శ్రీఆంజనేయ
స్వామి రూపం చిత్రించారు .అది నిజరూపం ధరించి నడవటం ప్రా రంభించింది .ఇలా
అయిదారు సార్లు ఆయన చిత్రం గీయటం అది నడుచుకుంటూ వెళ్ళటం జరిగింది .చివరికి
వ్యాసరాయలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ద్వాదశ నామాల బీజాక్షరాల తో ఒక యంత్రం
తయారు చేసి ,దానిలో స్వామి వారి నిజ రూపం చిత్రించారు .కదలలేదు .ఆ రోజు రాత్రి
స్వామికలలో కన్పించి చిత్రా లు గీయటమే కాదు  తనకొక ఆలయం నిర్మించమని శ్రీ
నెట్టికంటి ఆ౦జ నేయస్వామి  కోరారు .వ్యాసరాయలవారు ఆ ప్రా ంతం లోనే అందరి
సహాయ సహకారాలతో 732 ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేశారు
.ఇదొ క రికార్డ్ . .
  ఒకసారి వారు’’ చిప్పగిరి ‘’అనే చోట శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం లో నిద్రిస్తు ండగా
స్వామి కలలో కన్పించి తాను అతి చిన్నరూపం లో భూమిలో ఉన్నానని బయటికి తీసి
,ఆగమోక్త ంగా ప్రతిస్టించమని కోరారు .తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవటం ఎలా అని
ప్రశ్నిస్తే ,ఎండిన వేప చెట్టు దగ్గ రకు వెడత
ి ే అది చిగురించిన చోట తానున్నాను అని
చెప్పారట .మర్నాడు శిష్యగణం తో వెతుకులాట ప్రా రంభించి ఒక ఎండిన వేప చెట్టు దగ్గ రకు
చేరగానే అది చివురించింది .అక్కడ భూమిలో త్రవ్వి చూస్తే  ఒంటికంటి ఆంజనేయస్వామి
విగ్రహం కనిపించింది .దాన్ని బయటికి తీసి ఆగమ విధానంగా ప్రతిష్టించి దేవాలయం
కట్టించారు వ్యాసరాయలు.   ఈ ఆలయం కసాపురం అనే గ్రా మానికి దగ్గ రగా ఉండటం తో
కసాపురం ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధు డయ్యాడు .నెట్టి కల్లు లో  ఆవిర్భవించాడు కనుక
నెట్టి కంటి ఆంజనేయ స్వామి అనీ భక్తితో పిలుచుకొంటారు .ఒంటి కంటి తోనే భక్తు లకు
అనంత సుఖ సంతోషాలను ప్రసాదించే స్వామి .విగ్రహం తూర్పు ముఖంగా ,దక్షిణం వైపు
చూస్తూ భక్తు ల మొరలాలించేట్లు గా ఉండటం విశేషం .
కసాపురం అనంతపురం జిల్లా గుంతకల్లు కు అయిదు కిలోమీటర్ల దూరం లో, గుత్తి కి 35
కిలో మీటర్ల లోనూ ఉంది .ఒక చర్మకారుడు ప్రతి ఏడాదీ ఒక ఏడాది పాటు ఏక భుక్త ం
ఉంటూ ,బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ ,శ్రీ స్వామివారికి ఒక చెప్పుల జత తయారు చేసి
సమర్పిస్తా డు .మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపో యినట్లు ,చిరిగి పో యినట్లు కనిపించి
ఆశ్చర్యం కలిగిస్తు ంది .స్వామివారు ఆ చెప్పులు ధరించి రాత్రి వేళ విహారం చేస్తా రని భక్తు ల
గాఢ విశ్వాసం. ప్రతి వైశాఖ ,శ్రా వణ ,కార్తీక ,మాఘ మాసాలలో శనివారం నాడు
అసంఖ్యాకంగా భక్తు లు సందర్శించి తరిస్తా రు .చైత్ర పౌర్ణమినాడు హనుమజ్జ యంతి
వైభవంగా జరుపుతారు .ఒంటికన్ను హనుమ సకల వర ప్రదాయి .భక్తు ల పాలిటి
కొంగుబంగారం కసాపుర ఆంజనేయ స్వామి .
రేపటి  నుంచి వృషాద్రి పతిగారు రచించిన  కసాపుర  క్షేత్ర మాహాత్మ్యం లోని విశేషాలను
గురించి తెలుసుకొందాం .
 
 

2 1-నైమిశ ఖండం

ఒకప్పుడు మహర్షు లు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మ దేవుని దర్శించి తాము దీర్ఘ సత్రయాగం
చేయాలను కొంటున్నామని దానికి అనువైన చోటు ఏదో చెప్పమని కోరగా ,సంకల్ప
మాత్రంగా ఒక రధాన్ని సృష్టించి ,అది ఆకాశ౦ లో సంచరిస్తూ  రథ చక్రం యొక్క శీల
ఎక్కడ జారి పడుతుందో అదే తగిన స్థ లం అని చెప్పాడు .రధం వెంట మహర్షు లు
వెడుతూండగా దాని నేమి అంటే శీల ఒక దట్ట మన
ై అరణ్యప్రా ంతం లో పడింది .అదే
నైమిశారణ్యం .

మళ్ళీ మహర్షు లుమహా విష్ణు సందర్శనం చేసి ఒక దీర్ఘ కాల యజ్ఞ ం సంకల్పించామని
,తగిన స్థ లం తెలుపుమని అడగగా ,తన సుదర్శన చక్రా న్ని వదలి అది యెంత దూరం
వెడత
ి ే అది అంతా అనువైన ప్రదేశమే అని చెప్పాడు .ఆ చక్రం సంచరించిన ప్రదేశమే నైమి
శారణ్యం .మహర్షు లు ఇక్కడే 12 ఏళ్ళు యజ్ఞ ం చేశారు .దీన్ని చూడాలని సూతమహర్షి
వచ్చాడు .మహర్షు లు ఆయన చుట్టూ చేరి ఆయన వలన సకల పురాణాలు విన్నారు
.కాని వారికి తృప్తికలగక కలియుగం లో శ్రీ వేంకటేశ్వర స్వామి ,శ్రీ ఆంజనేయస్వామి
భక్తు ల కోర్కెలు తీర్చే వారుగా ప్రసిద్ధి చెందారు ,వెంకటేశ్వర గాథలు విని తరించామని,
ఇప్పుడు వాయు సుతుని విశేషాలు వినాలని కోరికగా ఉంది కనుక తెలియ జేయమని
‘’ముఖ్యంగా కసాపుర క్షేత్రం లో,నెట్టేకంటి ఆంజనేయ క్షేత్రం మహా మహిమాన్వితం అని
విన్నామని  వ్యాసరాయలు నమలిన వేపపుల్ల చిగిర్చిన చోట   స్వామి ఆలయ నిర్మాణం
జరిగిందని తెలిసిందని కనుక ఆక్షేత్ర మాహాత్మ్యాన్ని సవివరంగా తెలియ జేయమ’’ని
అర్ధించారు . తనకూ ఆ విశేషాలు చెప్పాలని మనసులో ఉందని సూతర్షి చెప్పి
‘’వ్యాసరాయలు తిరుపతి లో తపస్సు చేశారని ,కృష్ణ దేవరాయలకు అక్షరాభ్యాసం చేశారని
,మంత్రా లయ రాఘవేంద్ర స్వామికి సన్యాస దీక్షనిచ్చారని ,శిల్పగిరి అంటే నేటి చిప్పగిరి
ప్రా ంతం లో కసాపురం లో సమీర కుమారా లయాలు నిర్మించిన హనుమ భక్తు లు .
హనుమ మహిమలను వివరించటం మానవ మాత్రు లకు అసాధ్యం .అయినా తెలిసి
న౦తవరకు వివరిస్తా ను .‘’అనీ చెప్పటం ప్రా రంభించారు .                          2- శాప ఖండం

కస్వుడు అనే మహర్షి ఒక ఆశ్రమం నిర్మించుకొని  ఘోర అతపస్సు చేస్తు ండగా ఎందరెందరో


మునులు జనులు ఆయన దగ్గ రకు చేరి నివాసమున్నారు .వారికి  ఆశ్రమ ధర్మాలు
బో ధించి వాటిని కట్టు బాట్ల ను తప్పక పాటించాలని హితవు చెప్పి వారికి నివాస స్థ లం
చూపించాడు .దూర దేశాలనుండి వచ్చిన వారికి ఆశ్రమ వాసులు మర్యాదతొ ఆహ్వానించి
అతిధి మర్యాదలు చేసేవారు .గౌతమాది మహర్షు లు విచ్చేసినప్పుడు ప్రత్యేక గోస్టు లు
నిర్వహించేవారు .ఆశ్రమానికి దగ్గ రలో దాని చుట్టూ ఒక  జీవనది  ప్రవహిస్తూ ఉండేది .కస్వ
మహర్షికి ధర్మ మేథి అనే సకల శాస్త ్ర పారంగతుడు శిష్యుడుగా ఉండేవాడు. అతని ధర్మ
పత్ని విశాల సకల సద్గు ణ రాశి .మహా పతివ్రత.

ఒక రోజు ధర్మ మేథి ఒక క్రతువు చేశాడు. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు .ఇష్ట ం
వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించారు .ఆశ్రమ ధర్మాలను మర్చి పో యారు .మునులు ఏమీ
చేయలేక మౌనంగా ఉండి పో యారు .సాయం కాలమైనది .సంధ్యోపాసన  చేసుకోవటాని
భర్త ఇంటికి వస్తా డని ,ఇంట్లో నీళ్ళు లేనందున నదికి వెళ్లి నీరు తీసుకు రావటానికి  లోన
భయంగా ఉన్నా బయల్దే రింది .చిమ్మ చీకటులు కమ్మేశాయి .ధైర్యంగా ,కర్త వ్య నిర్వహణగా
నదికి వెళ్లి పాత్రలో నీరు తీసుకొని ఇంటికి బయల్దే రింది .బాగా లతలు అల్లు కున్న ప్రదేశం
వచ్చింది .కాళ్ళు తడబడి  తీగలలో తగుల్కొని కింద పడిపో యింది .ఇంతలో అక్కడ ఒక
యువ కాముకుడు వచ్చి ఆమెను పట్టు కో బో యాడు .దిగ్భ్రమ చెంది ఆమె పరిగత్తి
ె ంది
.వాడు ఆమెను గట్టిగా పట్టు కున్నాడు .వివస్త న
్ర ు చేసే ప్రయత్నం చేస్తు ండగా ‘’అన్నా !
తాపసభామినిని.చెల్లి వంటిదాన్ని .ఇది తగదు ‘’అని వేడుకొన్నది.హద్దు మీరితే మహర్షు ల
శాపానికి గురికావాల్సి వస్తు ందనీ హెచ్చరించింది .అప్పుడామే  నిశ్చలభక్తితో భగవంతుని
ధ్యానించింది .అప్పుడొ క మెరుపు మెరవగా వాడి ముఖాన్ని గుర్తు పట్టింది .వాడు
కస్వమహర్షికి ఇష్ట మైన శిష్యుడు’’  పర్ణా శణుడు ‘’ నిరంతరం ఆయన వెంటే ఉంటాడు ధర్మ
శాస్త్రా లన్నీ మహర్షు ల వద్ద నేర్చాడు వినయశీలి. అందరికి తలలో నాలుక .అలాంటి సద్గు ణ
సంపన్నుడు ఇంతటి నీచ కార్యానికి వొడగట్ట టం ఆశ్చర్యమేసింది .వాడి వేమీ
పట్టించుకోకుండా ఆమెను గాఢంగా బాహువుల్లో బంధించ బో యాడు
.ఇంతలోఅనుకోకుండా మబ్బులు మాయమై ఒక కోతి ,ఒక భల్లూ కం అక్కడికి వచ్చాయి
.వానరం భయంకరంగా గర్జించి  తోక ఎత్తి వాడి చాతీమీద తన్నగా ఇద్ద రిమధ్య పో రాటం
జరుగుతుండగా ,ఆమె పారిపో తుండగా ఎలుగు బంటి ఆమెకు రక్షణగా    వెంట  నడిచింది
.ఆమె ఆశ్రమం చేరి భోరున విలపిస్తూ జరిగినదంతా భర్త కు నివేదించింది .ఆయనకు
విపరీతంగా కోపం వచ్చింది .విషయం అంతా చుట్టు ప్రక్కల పాకి పో యింది .

ముని పల్లె అంతా ధర్మ మేథి దగ్గ రకు చేరి ఓదార్చి ఆశ్రమ స్త్రీలకే రక్షణ కరువైతే మిగిలిన
వారి  సంగతేమిటి అని  ప్రశ్నించి మళ్ళీ ఇలాంటివి జరగ కుండా చర్యలు తీసుకోవాలని
కోరారు . ఈ విషయ౦ క్రతు ,పూజాదికాలలో మునిగి పో యిన కస్వమహర్షికి తెలియదు
.పర్ణా శనుడు యధావిధిగా గురువు గారికి సకలోపచారాలు చేస్తు న్నాడు
.ఇతడికీ  ధర్మమేధి ఆశ్రమదగ్గ ర జరుగుతున్న విషయాలు తెలీవు .తన క్రతువు
పూర్తి  అవగానే  పర్ణా శనుడికి యజ్న ప్రసాదం ఇచ్చి , మహర్షు లందరికి అందజేసి  రమ్మని
పంపాడు .

అమాయకుడైన అతడు ధర్మ మేథి ఆశ్రమానికి వచ్చి ప్రసాదం ఇవ్వబో గా అతడిని అక్కడి
వారంతా నానా దుర్భాషలాడి నిందించారు. అతడు తాను నిరపరాధిని అని నెత్తీ నోరూ
మొత్తు కున్నాడు .తీవ్ర కోపం తో ధర్మమేథి అతడిని మొసలి గా  మారిపో వాలని శపించాడు
.తన తప్పు లేకపో యినా శపించటం దారుణం అంటూ కాళ్ళమీద పడి క్షమించమని
అర్ధించాడు .అతనివలన ఆశ్రమం మలిన మై౦దని కాళ్ళు లాగేసుకున్నాడు ధర్మ మేథి .ఈ
వింత పరిణామానికి అందరూ  నిశ్చేస్టు లై , కస్వ మహర్షికి ఈవిషయం తెలిసి ఉండదని
భావించారు.

 3 3-మాయా ఖండం( అనే మలుపుల మెరుపులు )

ఇంతలో చీకట్లు దట్ట ంగా వ్యాపించగా కస్వమహర్షి మునులవద్ద కు రాగా పర్ణా శనుడు

ఆయన కాళ్ళపై పడి తాను తాపసస్త్రీలను మాతృ మూర్తు లుగా భావిస్తా నని ,తానే

తప్పూచేయలేదని,తనకు అనవసరంగా శాపమిచ్చారని  అంటూ’’పూర్వం శ్రీ రాముడు తన

ధనుస్సు కొనను  తెలీకుండా ఒక కప్పుపై ఉంచి మునులతో సంభాషిస్తు ంటే  ,దాన్ని

గమనించిన ఒక మహర్షి రాముడి దృష్టికి తెస్తే , వింటిని  దూరంగా విసిరేసి కప్పను

ఎందుకు అరవలేదని దానిబాద తనకెట్లా తెలుస్తు ందని  అడిగితే  అది ‘’ఇతరులు బాధిస్తే

రక్షణకోసం నిన్ను ఆశ్రయిస్తా ం .ఇప్పుడునువ్వే బాధిస్తు ంటే ఇంకెవరికి చెప్పుకోను “?అని

ప్రశ్నించింది ..అని చెప్పి సత్వ సంపన్నులైన మహర్షు లే తనను బాధిస్తే ఎవ్వరికీ

చెప్పుకోగలం  “?అని బావురుమన్నాడు .మహర్షి శిష్యుని ఊరడించి పూర్వ కర్మానుసారం

ఇలా వస్తా యి ,బ్రహ్మాదులైన అనుభవించాల్సిందే .తప్పదు .మహర్షు లకోపం గడ్డి మంట

వంటిది .సత్యం తెలిస్తే ఊరికే ఆరిపో తుంది అని అనునయించి ,విశాలను చూసి ఆమె

దీనవదన గా ఉండటానికి కారణమడిగాడు  .ఆమె అమాంతం ఆయన పాదాలపై

పడి,కన్నీటితో అభిషేకించి తన గోడు వెళ్ళ బో సుకొంది..ఆయన సంసారులు తప్పు చేస్తే

లోకం సహిస్తు ౦ది కాని తపస్వులు చేస్తే లోకం నిందిస్తు ంది అని ,ధర్మ మేథి తో

తాపసులకు కోపం పనికి రాదనీ ,ఉచితానుచితాలు చూడకుండా శాపాలు ఇవ్వరాదనీ


,మనకు కనిపించేవన్నీ నిజాలు కావని హితవు చెప్పాడు .విశాలను జరిగిన విషయం

చెప్పమని అడిగాడు .ఆమె చెప్పుతుండగా ఒక వింత జరిగింది .

  వానర భల్లూ కాలు పర్ణా శనుని  ఈడ్చుకొని వచ్చి మునుల ఎదుట పడేశాయి .అతడు

అచ్చగా కస్వ శిష్యుడి పో లికలో ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది .విశాల దుఖం తో

వచ్చినవాడేవడో తనకు తెలియదని ,శిష్యుని వేషం లో వచ్చిన రాక్షసుడేమో నని

అనుమానపడింది  .అప్పుడు మాయా పర్ణా శనుడు ‘’ఈ మాయలాడి మాటలు

నమ్మకండి .నన్ను రోజూ ఇంటికి పిల్చి ,మునుల ఎదుటే నాశరీరం నిమిరి నన్ను రెచ్చగొట్టి

ముగ్గు లోకి దించి, తనకామ  తృప్తి తీర్చుకొంటుంది .ఆ రోజు కూడా నన్ను ఏటి వద్ద

సిద్ధంగా ఉండమని చెప్పి వచ్చింది .అయినా ముక్కు మూసుకొని ఎప్పుడూ తపస్సు,

ధ్యానం, జపం తపం అని మీరు కూర్చుంటే మీ భార్యల తాపం ఎలా తీరుతుంది ?స్త్రీలు

శృంగార సౌఖ్యం కోరుకొంటారు .ఈమె భర్త ముసలివాడు .ఈమె లేత తీగ వంటిది .విశాల

విషయం మీకందరికీ తెలియటం మంచిదే అయింది. రాత్రి వేళల్లో మీ ఆశ్రమాలలో ఎన్ని

శృంగార గాధలు మీకు తెలియ కుండా జరుగుతున్నాయో మీకు తెలియదు .ఆమె  ఆ

రోజు నా పొ ందు సౌఖ్యానికి వచ్చి ఏదో అలికిడికాగా గుట్టు రట్టు అవుతుందని ఇంత కథ

అల్లింది .అందిన ద్రా క్ష పళ్ళను అనుభవించకుండా ఉండే వెర్రి వాడు ఉంటాడా “?అని

ఎదురు తిరిగాడు .మునులందరూ అవాక్కయ్యారు .ఈ కట్టు కధకు విశాల నరకబడిన

లేత అరటి చెట్టు లాగా కుప్పకూలి పో యింది .ఇదంతా కస్వ ముని మౌనంగా

చూస్తు న్నాడు .ఇద్ద రు పర్ణా శనులను చూసి కోపంతో అందులో ఎవరు తన అసలైన

శిష్యుడో చెప్పకపో తే బూడిద చేసస


ే ్తా నన్నాడు .అసలు శిష్యుడు ఏడుస్తూ ముని పాదాలపై

పడి తనకెవ్వరూ అన్నదమ్ములు లేరని చెప్పి మాయావి ని తన రూపం ఎందుకు

వేసుకొని వచ్చాడని ప్రశ్నించాడు .దానికి వాడు ‘’నువ్వే నా రూపం ధరించి ఇక్కడ మోసం

చేస్తు న్నావు ?’అంటూ కత్తి తీసుకొని అతని తల నరకబో యాడు.మాయావి చేతిని మహర్షి 
స్త ంభింప జేసి  వాడు మాయంకావాలని కమండలం నీటిని చల్ల గా వాడు

అదృశ్యమయ్యాడు .

  ఇంతలో మరో అద్భుతం జరిగింది .ఆశ్రమ నుంచి మరో ధర్మ మేథి ,విశాల చెయ్యి

పట్టు కొని లాక్కొచ్చి అసలు ధర్మ మేథి ని చూపిస్తూ ’’ ఈ రంకు ఎంతకాలం నుంచి

సాగుతోంది’’? అని కోప౦తో తనరూపాన్ని మక్కికి మక్కి అనుసరించి ఆశ్రమం లో

పాపాలు చేస్తు న్నాడని ఖడ్గ ం బయటికి తీయగా కస్వర్షి క్రో ధం తో కమండలజలం చేతిలోకి

తీసుకోగానే వాడూ అదృశ్యమయ్యాడు .కన్నీరు మున్నీరుగా ఏడుస్తు న్న విశాలదగ్గ రకు

వానర ,భల్లూ కాలు వస్తే వాటి విశ్వాసానికి ఒక అరటి గెల ఇస్తే దాన్ని పట్టు కొని రెండూ

అడవిలోకి పారిపో యాయి .

  విశాల మూలంగా ఆశ్రమ పవిత్రత దెబ్బతిన్నదని మునులు భావించి అ విషయమై

తర్జనభర్జన చేస్తు ండగా మరో వింత జరిగింది .ఆమెను రక్షించిన కోతి మళ్ళీ వచ్చి ఆమెను

బుజ్జ గిస్తు న్నట్లు నటించి ఆమె చీర కొంగు లాగటం మొదలు పెట్టి చివరకు బలంగా చీరను

లాగి పారేస్తే కస్వ ముని తన శాటీని ఆమెకు కప్పాడు .ఇది ఆమెను రక్షించిన కోతికాదు

.మాయా పర్ణా శనుడే ఈరూపం లో వచ్చాడు. ఇంతలో అసలైన కోతివచ్చి మాయ కోతి

గుండెలపై తన్నగా అది దిమ్మదిరిగి నేలపై పడి పో యింది .కోతీ ఎలుగు బంటీ రక్షించటం

ఏమిటి అని కుర్రకారు మునులకు  అనుమానం వచ్చింది . ముసలి మునులు వాళ్ళను

వారించి నిజానిజాలు తెలుసుకోకుండా  ని౦దించ రాదని బుద్ధి చెప్పారు .

     కస్వముని వార౦దరితో’’ఎవడో రాక్షసుడు  ఈ పన్నాగం పన్నాడు విశాల తప్పు ఏమీ

లేదు .ఆమె పరమ పతివ్రత.వాడెవడో ఈ ఆశ్రమపై అకారణంగా క్రో ధం పెంచుకొని ఇలా 

చేసి  ఉంటాడు .దైవ ప్రేరణ చేత ఆమె ఆసమయం లో నదికి వెళ్ళింది .ఈ దో ష పరిహారార్ధం

మనమందరం శ్రీ ఆంజనేయ స్వామి ప్రీత్యర్ధం ఒక మహా యజ్ఞ ం చేద్దా ం .అప్పుడు హనుమ
దయ మనపై ప్రసరించి ఇకపై ఆపదలు రాకుండా చూస్తా డు ‘’అనగానే మునుల

హృదయాలు శాంతించాయి .ధర్మ మేథి పర్ణా శనుడితో ‘’కోపం లో నిన్ను శపించాను .కాని

ఆశాపం ఇప్పుడు ఫలించదు .ఎప్పుడో ఒక ఏడాదికాలం మాత్రం నువ్వు నక్రంగా ఉంటావు

.దానికీ ఏదో కారణం ఉండే ఉంటుంది ‘’అని ఊరడించాడు .తనవలన నిరపరాధి అయిన

అతనికి ఇంతటి శాపం వచ్చినందుకు క్షమించమని కోరింది .వేదనా భారం తో పర్ణా శనుడు

కస్వ మహర్షి వెంట ఆశ్రమానికి వెళ్ళగా ఎవరిదారిన వారు వెళ్లి పో యారు .

4 4-రక్షః ఖండం

                

కాలం గడిచి పో తోంది,చెడు సమసి పో యింది  కాని ఆంజనేయ వ్రతంమాత్రం అంతా మర్చే

పో యారు .ఒక రోజుమధ్యాహ్నం  ఇద్ద రు జటాధారులు ఆశ్రమం వైపు వస్తూ ,ఎండ వేడి

భరించలేక ,దూరం నుంచే ఆశ్రమ సౌందర్యానికి ముగ్ధు లై ,ఆశ్రమం దగ్గ రకొచ్చి తాము

ధర్మమేథి దర్శనం కోసం వచ్చామని చెప్పగా కస్వ మహర్షి శిష్యులు ఆదరంగా ఆహ్వానించి

,ధర్మమేథి ఆశ్రమానికి తీసుకు వెడుతుండగా ఆయనే ఎదురొచ్చి స్వాగతం పలికి సకల

సపర్యలు చేసి ,తాము వచ్చిన పని అడిగాడు. వాళ్ళు ‘’ మేము గౌతమీ తీరం లో

ఉంటున్న కవశుడు అనే బ్రహ్మర్షి శిష్యులం .ఆయన బ్రా హ్మణ ఋషికి ,శూద్ర స్త్రీ కి

జన్మించినవాడు .అయినా నిరుపమాన తపస్సంపన్నుడై బ్రహ్మర్షి అయ్యాడు .ఒకప్పుడు

నైమిశం లో  మహా క్రతువు జరిగత


ి ే ఈయన అక్కడికి వెళ్ళాడు .అక్కడి మునులు

ఈయన్ను చూసి పిలువకుండా వచ్చినదుకు పరిహాసం చేసి,ఆయన కాలు పెట్టిన చోటు

నిలువు లోతు పాపభూయిస్ట ం అవుతుంది  కనుక ప్రవేశార్హు డు కాదు అని నిందించారు

.కవశ మహర్షి అవమాన భారంతో కన్నీటితో వెనక్కి తిరిగి వెళ్ళిపో బో తుండగావెంటనే


నైమిశారణ్యంలో  ప్రవహించే సరస్వతీ నది పెద్ద ధ్వనితో పదిపాయలుగా చీలిపో యింది

.ఒకపాయ వచ్చి ఆయన పాదాలను కడిగి పాపప్రక్షాళన చేసింది .మరోకపాయ

యజ్నవాటికను ,ముని వాటికలను  ముంచేసింది .పీకల్లో తు నీటిలో మునులందరూ

చెల్లా చెదురై కవసుని ప్రభావం గ్రహించారు .విప్రత్వం బ్రహ్మత్వం చేసే కర్మలవలన

కలుగుతాయి కాని జన్మవల్ల కాదన్న సత్యాన్ని గ్రహించారు .ప్రా యశ్చిత్త ంగా ఆయన

పాదాలపై వాలి క్షమాభిక్ష అర్ధించారు .ఆయన తనను ప్రా ర్ధిస్తే ప్రయోజనం లేదనీ తనను

పరిశుద్ధు ని చేసిన సరస్వతీ నదిని ప్రా ర్ధించమని చెప్పి తాను ఆ నదికి అభిముఖంగా

నిలిచి ఆమెను ‘’వీళ్ళు అజ్ఞా నంతో చేసన


ి చేసిన తప్పులను కాయమని’’ కోరాడు .నది

శాంతించి యధాప్రకారం గా ప్రవహించింది .ముని తన ఆశ్రమానికి బయల్దే రి చేరాడు

.ఆయనే ఇప్పుడు గొప్పక్రతువు నిర్వహించ సంకల్ప౦ చేసి ధర్మమేథి ని అర్ధా ంగి,

శిష్యసమేతంగా రావలసినదిగా కోరారు ‘’అని విన్నవించారు శిష్యులు .తాను అలాగే

వస్తా నని మాట ఇచ్చి వాళ్ల కు వీడ్కోలు పలికాడు .

  అర్ధా ంగి తో కలిసి  వెళ్ళాలి అనుకొన్నాడుకానీ కాని, అనివార్యకారణాలవల్ల ఒంటరిగా

బయల్దే రాడు .దారి అంతా ముళ్ళకంపలతో భీభత్సంగా ఉంది. ముళ్ళు గీసుకొని

యమబాద అనుభవించాడు  .మిట్టా మధ్యాహ్నపు ఎండకు తట్టు కోలేక పో యాడు .క్రూ ర

మృగ బాధ కు తల్ల డిల్లా డు .కొంతసేపటికి దూరంగా ఒక ఆశ్రమం   కనిపిస్తే  ప్రా ణం లేచి

వచ్చినట్ల ని పించింది కాని, ఎడమ కన్ను, ఎడమభుజం అదిరి అపశకున౦ గా

గోచరించింది .అయినా ముందుకే కదిలాడు .కుక్కల అరుపులు,చచ్చిన జంతువుల

దుర్వాసన  వాటిని పీక్కు తినే నక్కల కుక్కలు మరింత రోతపుట్టించాయి .ఇంతలో

కిరాతులగుంపు వచ్చి ఆయనే తమ పో లి తో కాపురం చేసి పారిపో యిన దొ ంగ సన్నాసి

అని  జుట్టు పట్టు కొని తలపై కొట్టా రు .ఆయన యోగదండాన్ని, కమండలాన్ని

యజ్నోపవీతాన్నీ  ముక్కలు చేశారు .ఇంతలో రాకాసిలాంటి భారీ ఆకారం తో ‘’పో లి’’


అక్కడికొచ్చి ‘’ఏరాపో లిగా !ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావ్ .నానోట్లో నోరు బెట్టి కల్లు తాగకుండా

ఎట్టా ఉన్నావ్ .నాతో రాత్రిళ్ళు పడక సుఖం అనుభవించి చెప్పకుండా ఏడకు

జారుకున్నావ్ ‘’అంటూ నానా దుర్భాషలు ఆడింది .మహర్షి కోపంతో ఒక్క తోపు తోస్తే అది

రొచ్చు గుంటలో పడింది .ఆయన కిరాతులను నానా విధాలుగా తిట్టు తుండగా పో లి లేచి

వచ్చి మళ్ళీ తిట్ల దండకం లంకి౦చుకొన్నది .అవాక్కయ్యాడాయన .చివరికి వాళ్ల

నాయకుడి దగ్గ రకు బంధించి తీసుకు వెళ్లి జరిగింది చెప్పి ఆయనకు శిక్ష వేయమని

కోరారు .

  నాయకుడు భయంకరాకారుడు .పో లిని జరిగన


ి అన్యాయం చెప్పమంటే కల్ల బొ ల్లి

ఏడ్పులతో కహానీ అల్లి చెప్పింది .ఆయన్ను అడిగితె తాను ఇంతవరకు ఆస్త్రీని చూడనే

లేదని ,కస్వమహర్షి తన గురువు అని నిజాన్ని నిర్ధా రించి శిక్ష వేయమని కోరాడు

.అందరూ వాళ్ళిద్ద రూ గూడెం లో కలిసి కాపురం చేశారని సాక్ష్యం చెప్పారు .అప్పుడా దొ ర

న్యాయనిపుణులను పిలిచి విచారించమని ఆదేశించాడు .వాళ్ళు కూడా ఆడది పరాయి

వాడిని తనభర్త అని చెప్పదని ,వచ్చినవాడు బ్రహ్మర్షి వేషం లో ఉన్న పో లిగాడేనని

,వంచకుడు కనుక శిక్ష  వేయాల్సిందేనని నని తీర్పు చెప్పారు .దొ ర ధర్మమేథితో  పో లిని

ఏలుకొంటూ ఇక్కడే కాపురం చేస్తూ ఉండిపో మ్మన్నాడు .ధర్మమేథి తాను తన

సహధర్మచారిణి విశాలకు అన్యాయం చేయలేనని ,తనను ఖండఖండాలుగా కోసినా

అధర్మాన్ని అంగీకరించనని తెగేసి చెప్పగా దొ ర అగ్గిమీద గుగ్గిలమై ‘’ఎక్కడో కాలి ‘’అతడు

మోసగాడని నమ్మి చీకటి గుహలో వంటరిగా బంధించమని శాసించగా వాళ్ళు ఈడ్చుకు

పో యి అలానే బంధించారు .

5 5-వ్రత ఖండం

ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న విశాల భర్త వెళ్లి చాలాకాలమైంది ,కవశ మని యజ్ఞ ం లో

ఆయన కనిపించలేదని చాలామంది చెప్పారు .ఇల్లు వదిలి ఇన్నిరోజులు ఎప్పుడూ


ఉండలేదు. దారిలో ఏదైనా ఆపత్తు జరిగిందేమో అని విచారించింది .భర్త్రు చింతనతో చిక్కి

శల్యమై కస్వ మహర్షిని దర్శించి తన భర్త కోసం గాలించమని వేడింది .రెండు రొజులు ఓపిక

పట్ట మని ,తర్వాత వెతికిస్తా నని అభయమిచ్చాడు  ,రెండవ రోజు రాత్రి ధర్మమేథి అలసి

సొ లసి ఆశ్రమ చేరాడు .భర్త కు సపర్యలు చేసి ,కసవముని యజ్న విశేషాలడిగింది .అతడు

కామాతురుడై ఆమె ప్రశ్నలకు జవాబులీయకుండా ఆమెను కౌగిలించుకొనే ప్రయత్నం

చేశాడు .బిత్త ర పో యిన విశాల సంధ్యాదులు, శిష్యులకు వేదాధ్యయనం వదిలేసి

వ్యామోహమేమిటి అని ప్రశ్నించింది .తనకు వినే ఓర్పులేదని , తన కోరిక  తీర్చాల్సిందే

.ఇంఐ బలవంత పెట్టా డు .ఇంతకూ పూర్వం ఎప్పుడూ ఆయన ఇలా ప్రవర్తించలేదని

అనుమానం వచ్చి  ,చుట్టు ప్రక్కల మునీశ్వరులను సహాయం కోసం బిగ్గ రగా అరుస్తూ

పిలిచింది .వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే భార్యాభర్త లమధ్య మీరెందుకు అని కసిరాడు .దీనంగా

విశాల ఈ ఆపత్సమయం లో తనను ఒంటరి దాన్ని చేసి వెళ్ళవద్ద ని ,తనభర్త ప్రవర్త న

చాలా వింతగా ఉందని ,అతడు మాయావి అయి ఉండవచ్చునని ప్రా ధేయ పడింది .ఈ

గలాభా అంతా విన్న కసవ ముని అక్కడకు వచ్చి భార్యాభర్త లమధ్య అన్యోన్యత

ఉండాలికాని ఈ గొడవేమిటి అని విసుక్కుని ‘’అమ్మా నా ఆశ్రమానికి వచ్చి కాసేపు

విశ్రా ంతి తీసుకో ‘’ ‘’అని హితవు చెప్పాడు .ఈ మాటలకు మాయా ధర్మమేథి ‘’నా భార్యను

లాక్కెళ్ళిఅనుభవించాలని చూస్తు న్నావా దొ ంగ మునీ ‘’అంటూ ఆయన్ను తోసేస్తే ,ఆయన

నేలపై పడ్డా డు  .ఇంతలో పూర్వం విశాలను కాపాడిన వానరం ,భల్లూ కంతో అకస్మాత్తు గా

వచ్చివాడి రొమ్ము మీద గుద్దింది .అ దెబ్బకు మాయావి  రక్త ం కక్కుకోగా వాడి కాళ్ళు

పట్టు కొని దూరంగా విసిరేయగా వాడు  చచ్చాడు .

  ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న .అసలు ధర్మమేథి ఎమైనాడు ? ఎక్కడున్నాడు ?

మాయా రాక్షసులు తమను ఇప్పటికే చాలావిధాలుగా భాధించారు .ఇక ఉపేక్ష పనికి రాదు

కనుక కస్వ ముని ని’’హనుమద్ర్వత౦ వెంటనే చేయమని ప్రా ర్ధించారు .అప్పుడాయన


లేడికిలేచిందే పయనం అన్నట్లు కార్యక్రమాలు చేయరాదు .ముందూ వెనుకలు

ఆలోచించాలి .దుస్ట శక్తు లు విఘ్నం చేసే ప్రయత్నాలు చేస్తా యి .వాటిని తట్టు కుంటూ

నిర్విఘ్నంగా ,శాస్త్రీయంగా చేద్దా ం అన్నాడు. అందరూ సంతోషంతో అంగీకరించారు .

 విశాలమైన  పందిళ్ళు , అవసరమైన హో మ గుండాలు ,కావాల్సిన సామగ్రి సిద్ధం  చేశారు

. బ్రహ్మ స్థా నం లో కస్వ ముని కూర్చుని ,  విష్వక్సేనాది పూజలు చేసి ,ఆంజనేయ

మంత్రా లతో ఆహుతులనువ్రేల్చుతూ  ఏడు అహో రాత్రా లు ఆంజనేయ యజ్ఞ ం చేశారు .ప్రీతి

చెందిన స్వామి ప్రశా౦తవదనంతో ప్రత్యక్షమవగా మహర్షు లు దివ్య స్తో త్రా లతో ఆయనను

ప్రసన్నంచేసుకొన్నారు .వారికి విఘ్నాలు కలిగించే పో కిరి మూకలను ఇక ఉపేక్షించనని

అభయమిచ్చాడు .విశాల వచ్చి స్వామి పాదాలపై వ్రా లి భర్త విషయం రోదిస్తూ ,భర్త

లేకుండా తాను జీవించటం దుర్ల భమని  చెప్పింది .ఉన్నట్టు ండి మారుతి అదృశ్యమయాడు

.ఆశ్రమం లోపలి నుంచి ధర్మమేథి అకస్మాత్తు గా  బయటకు వచ్చి కస్వముని పాదాలకు

నమస్కరించి భార్యను సమాదరించి శిష్యులను వాత్సల్యంగా పలకరించాడు .తాను

కిరాతుల చెరసాలలో ఉండగా  ఆ రోజు ఉదయం ఒక వానరవీరుడు  వచ్చి చెరసాలను

నుగ్గు నుగ్గు చేసి ,తనను విసరి వేయగా తాను ఆశ్రమ లో వచ్చి పడ్డా ను అని వివరించి

చెప్పాడు .కస్వర్షి ఇక్కడ జరిగిన హనుమద్వ్రత విశేషాలు వివరించాడు తనకు. ఇక్కడ

హనుమ దర్శనం కానందుకు బాధపడి స్వామిని తనకు వెంటనే ప్రత్యక్షమై తనస్తో త్రా లను

స్వీకరించమని వేడుకొని ఒక్కసారిగా అక్కడి అగ్ని గుండం లో దూకేపయ


్ర త్నం చేయగా

అందరూ కంగారు పడుతుండగా హనుమ ప్రత్యక్షమై ఆపి, ఆ రాక్షసుని వృత్తా ంతం

చెప్పటం మొదలుపెట్టా డు .

 6 6-రామ కథా ఖండం

కస్వాదిమహర్షు లకు ప్రత్యక్షమైన ఆంజనేయస్వామి రామకథ చెప్పటం ప్రా రంభించాడు

.’’త్రేతాయుగం లో శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ తో సీతాలక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళాడు


.ముగ్గు రూ ముని వేషాలతో గౌతమీ తీరం లో పంచవటి లో పర్ణశాల నిర్మించుకొని

కొంతకాలం గడిపి ,జనస్థా నం చేరి కుటీరం లో ఉన్నారు .ఒక రోజు శూర్పణఖ వచ్చి’’ రామ

చక్కని’’ తనానికి మోహపడి వాళ్ళు ఎందుకు మునివేషం లో ఇక్కడికి వచ్చారు అనీ,

ఖరుడు ఇక్కడ రావణ ప్రతినిధిగా పాలిస్తు న్నాడు .వాడి తమ్ముడు దూషణుడు .ఇద్ద రూ

మహా రణ పండితులే .మీరిక్కడ ఉన్నారని వాళ్ళిద్ద రికీ తెలిస్తే మిమ్మల్ని నంజుకొని

తింటారు .వాళ్ళతో స్నేహం మీకు క్షేమం ‘’అన్నది .రాముడు ఉదాసీనంగా విని దైన్యం తో

ఉన్నట్లు నటించి ‘’మాకు మేలు చేశావు .పాముల కాళ్ళు పాములకే తెలుసు .వాళ్ల కి ఎలా

సంతోషం కలిగించాలో వివరంగా చెప్పు ‘’అన్నాడు .

  పరిహాసం గా రాముడు అన్నమాటలను అమె నమ్మిశూర్పణఖ  రాముడు తనవలలో

పడ్డా డని ఆతనితో పొ ందు సౌఖ్యం హాయిగా అనుభవించవచ్చని ఊహించింది .భయం

లేదనీ తాను వాళ్ల కు అండగా ఉండగా వాళ్ళేమీ చేయలేరని పలికింది .ఇంకొంచెం

ముందుకు వెళ్లి ‘’నాంతటి అందకత్తె రాక్షసజాతిలో లేదు  ,నాకోసం మా వాళ్ళు  అర్రు లు

చాస్తూ ౦ టారు .కాని నాకు నిన్ను పెళ్ళాడాలని ఉంది .ఈమెను నీ తమ్ముడికచ్చి


ి పెళ్లి

చేసయ్యి
ె .రోజుకో మహర్షిని చంపి నీకు కానుక ఇస్తా .రోజూ విప్పకల్లు తాగి సుఖాలలో

తేలిపో దాం .పొ ట్టి కురూపి సీతతో ఇంతకాలం ఎలా కాపురం చేశావ్ ?దీన్ని మింగేసి

మనకు అడ్డు లేకుండా చేస్తా ‘’అని ఆమెపైకి దూకబో యింది .సీత భయకంపితురాలవ్వగా

లక్ష్మణుడు వెంటనే  ఆమె ముక్కూ చెవులూ కోసేశాడు .

   అంద వికారి అయి పో యిన శూర్పణఖ ఏడుస్తూ ఖర దూషణుల దగ్గ రకు పో యి

విషయం చెప్పింది .వాళ్ళు  అత్యంత రౌద్రం తో సేనా సమేతంగా వచ్చి రాముని పై పడితే 

నిమిషాలమీద  వారందరినీ  రాముడు నిర్జించాడు .ఈ విషయం తెలిసిన రావణుడు

మారీచుని సాయంతో జనస్తా నానికి వచ్చి,వాడు మాయలేడిగా మారగా సీత దాన్ని

పట్టితెమ్మనగా రాముడు దాని వెంబడించి సంహరించాడు .మాయావి రావణుడు సీతను


అపహరించి లంకకు తీసుకు పో యాడు . రామ లక్ష్మణులు  వచ్చి సీత జాడ తెలియక

అరణ్యమంతా గాలిస్తు ంటే జటాయువు ఆమె వృత్తా ంతం చెప్పి మరణిస్తే అతనికి అగ్ని

సంస్కారం చేసి ,కబంధుని చంపి ఋష్యమూకపర్వతం చేరి ,మా రాజు సుగ్రీవునితో

రాముడికి స్నేహం నేనే మంత్రిగా కలిగించాను .రాముడు సప్త సాలాలను భంజించి ,వాలిని

చంపాడు .సుగ్రీవాజ్ఞ ప్రకారం నేను సముద్రం దాటి లంకను చేరి సీతామాతను దర్శించి

అశోకవనం నాశనం చేసి ,లంక  కాల్చి పరశురామ ప్రీతికలిగించి ,సముద్రం దాటి

వానరులను చేరి సీతా వృత్తా ంతమంతా  చెప్పాను .

 అపార వానర భల్లూ క సేనతో రామ లక్ష్మణులు దక్షిణ సముద్ర తీరం చేరారు .దారి

ఇమ్మని సముద్రు నికోరి ఇవ్వకపో తే ప్రా యోపవేశం చేసి చివరికి బ్రహ్మాస్త ం్ర సంధించగా

సముద్రు డు ప్రత్యక్షమై  రాముని శరణు వేడాడు .ఆ అస్త్రా న్ని రాముడు ద్రు మ కుల్యం పై

ప్రయోగించాడు .నూరు యోజనాల సముద్రం పై  కపి సేన సేతువు నిర్మించి ,చివరగా

సీతను తెచ్చి అప్పగింపుమని అంగదుడిని రాయబారిగా పంపినా వాడు ఒప్పుకోకపో తే

,యుద్ధ ం చేసి రావణ ,కుంభకర్ణ ,ఇంద్ర జిత్తు లను జయించి ,విభీషణుడికి,పట్ట ం కట్టి

,సీతాదేవితో అయోధ్యకు వచ్చి పట్టా భి షిక్తు డు అయిన సంగతి మీకు తెలిసిందే ‘’అన్నాడు

హనుమ .

    మళ్ళీ చెప్పటం ప్రా రంభించి ‘’రామ రావణ యుద్ధ ంలో ఒక రోజు రావణుడు మయుడు

ప్రసాదించిన శక్తి తో రాముడిని చంపాలని   యుద్ధా నికి వచ్చాడు .దారిలో విభీషణుడు

ఎదురవ్వగా  ఇద్ద రూ ఘోర యుద్ధ ం చేశారు .అప్పుడు అన్న తమ్ముడిపై ఆ శక్తిని

ప్రయోగించాడు .విషయం తెలిసిన లక్ష్మణుడు విభీషణ రక్షణార్ధం ,అతన్ని వెనక్కి నెట్టి

తానె ముందు నిల్చి దశ కంఠుడితో తలపడ్డా డు .శక్తి అతని బాణాలన్నిటినీ తుత్తు నియలు

చేసి రామానుజుని తాకగా మూర్ఛపో యాడు .ఆ౦జ నేయాదులకోరికపై రాముడు

రావణుడితో యుద్ధ ం చేసి వాడి పరాక్రమాన్ని నిర్వీర్యం చేశాడు .తమ్ముడు మరణించాడని


భావించి దుఃఖించాడు .సుషేణుడు వచ్చి అది మూర్ఛ యేకాని .మరణం కాదని చెప్పి

ఊరడించి ద్రో ణాద్రిపై సంజీవకరణి, విశల్యకరణి మొదలైన వనౌషధాలున్నాయని

,సూర్యోదయానికి ముందే వాటిని తీసుకురమ్మని రాముని చేత  ఆజ్ఞా పి౦ప బడి నేను

బయల్దే రాను .నన్ను ఆపటం ఎలాగా అని రావణుడు ఆలోచించి ,మారీచాశ్రమం చేరి

వాడికొడుకు కాలనేమి నిమచ్చిక చేసుకొని నాపైకి పంపాడు.వాడు ద్రో ణాద్రి చేరి అక్కడ ఒక

తపశ్శాల నిర్మించుకొని తపస్సు చేసే నెపంతో ఉన్నాడు .’’’అనిచెప్పాడు మునులకు

మారుతి .

 7 7-విజయఖండం

హనుమ కస్వాదిమునులకు రామాయణ  వృత్తా ంతం  చెబుతూ ‘’కాలనేమి నా రాక కోసం


ద్రో ణ పర్వతాశ్రమం లో ఎదురు చూస్తు న్నాడు .మహర్షికదా దర్శించి పో దాం అనుకోని
ఎదుట నిలచి నమస్కారభంగిమలో చాలా సేపు ఉన్నా .ఆతడు కనులు తెరవలేదు
.చివరికి ధ్యాన సమాధినుండి లేచి నన్ను చూసి ,చనిపో యిన వాళ్ళను బ్రతికించే మంత్రం
నా దగ్గ ర ఉంది .ఈ ఉద్యానం లో విహరిస్తూ హాయిగా ఫలాలను ఆరగించు ‘’అన్నాడు
.అప్పుడు నేను ‘’లక్ష్మణస్వామి ప్రా ణాలు అపాయం లో ఉన్నాయి ఇక్కడ విహరిస్తూ
కూర్చోలేను .కానీ దాహంగా ఉంది .సరోవరం దారి చూపిస్తే దప్పిక తీర్చుకుంటా ‘’అన్నాను
.నేను బో ల్తా పడ్డా నని నమ్మి ,కపటపు నవ్వుతో ‘’నా కమండలం లో  అమృతజలం ఉంది
తాగు ‘’అన్నాడు .’’నా దాహానికి ఈ నీళ్ళు చాలవు ‘’అన్నాను .అతడు ‘’ఇది అక్షయ
కమండలం .ఎంతకావాలంటే అంత నీరు వస్తు ంది ‘’అన్నాడు .నేను కమండలం నీరు
పవిత్రమైనది దాన్ని ఎంగిలి చేయటం భావ్యం కాదు .కొలను చూపించండి ‘’అన్నాను
.దొ ంగముని సంతోషం తో ‘’దగ్గ రలోనే దుగ్దా బ్ది అనే సరోవరం  ఉంది. ఒకప్పుడొ క మహర్షి
దీన్ని సృష్టించి దానిలోనే నిలబడి తపస్సు చేస్తు ంటే జలజంతువులు అల్ల కల్లో లం చేసి
ధ్యానభంగం చేస్తు ంటే ‘’మానవులు రెండుకళ్ళూ మూసుకుని చేతులు కట్టు కొని
,జంతువుల్లా గా   మౌనంగా నీళ్ళు తాగాలి ‘’అని శాసించాడు .అని నాకు చెప్పి ఒక
శిష్యుడిని నా వెంట పంపాడు .నేను ఆ సరోవరం లో కళ్ళు మూసుకొని ,చేతులు
వక్షస్త లానికి  ఆనించి ,జంతువులాగావంగి నీళ్ళు తాగుతుంటే ,అకస్మాత్తు గా ఒకమొసలి
నా కాళ్ళు గట్టిగా పట్టేసింది .కళ్ళు తెరచి తోకతో చాచి కొట్టా ను .అది వెనకడుగు వేయక
మరింత గట్టిగా పట్టు కొన్నది .నా శరీరాన్ని మేరు పర్వతంలాగా పెంచి  గోళ్ళతో దాన్ని
చీల్చే ప్రయత్నం చేశా .అవి దాని శరీరం లోకి చొచ్చుకు పో నేలేదు .క్రమంగా దాని బలం
పెరుగుతోంది . వెంటనే రామ లక్ష్మణులను స్మరించి నమస్కరించా .శరీరాన్ని అంగుస్ట
మాత్రంగా ఒక్కసారి తగ్గించేసి దాని నోట్లో ంచి కడుపులో దూరి ,అక్కడ శరీరాన్ని పెంచి
గోళ్ళతో నరాలు తెంచి ,ఉండగా చుట్టి దాని గొంతు లో నొక్కేశా .ఊపిరాడక రక్త ం కట్టు కొని
చచ్చింది .దాని దేహం నుంచి మేఘమండలం లోంచి వచ్చే బాలభాస్కరునిలాగా నేను
బయటికి వచ్చాను .

‘’ఒక గండం గడచి౦ది కదా అనుకొంటే ,వెంటనే అక్కడే మెరుపుతీగలాంటి అందమైన


అమ్మాయి ప్రత్యక్షమై నాకు నమస్కరించి’’మహానుభావా ! నీ ఋణం  తీర్చుకోలేనిది
.నేనొక అప్సరసను .ఒక ముని ఇచ్చిన శాపానికి నక్రం గా మారాను .నీవలన శాప
విమోచనం జరిగింది .నిన్ను పంపినవాడు మునికాదు.నీకు ఆటంకం కలిగించాలని
రావణుడు పంపిన కాలనేమి రాక్షసుడు .వీడిని చంపి ద్రో ణాద్రికి వెళ్లి అనుకున్నది సాధించు
‘’అన్నది .ఆశ్చరాభరితుడనైన నేను ఆమె ను మొసలి రూపం ఎందుకు వచ్చిందని
అడిగాను .ఆమె ‘’నా పేరు దాన్యమాలి. అప్సరసను .ఒకసారి మునీంద్రు లు కొందరు నా
నాట్యప్రదర్శన చూడాలని అనుకోని బ్రహ్మ సభలో నేను నాట్యం చేస్తు ంటే వాళ్ళు ఆనంద
బాష్పాలు రాలుస్తూ బాగా ఆనందించారు .అక్కడే ఉన్న భరతముని కూడా నన్ను
మెచ్చుకున్నాడు .బ్రహ్మ కూడా ఎంతో సంతోషించి ఒక దివ్య విమానం సృష్టించి నాకు
బహుమతిగా ఇచ్చాడు .దానిలో లోకాలన్నీ తిరిగాను .ఒకసారి మనోజ్ఞమన
ై ఈ
సరోవరాన్ని చూసి స్నానించి అప్పటి నుండి వీలైనప్పుడల్లా వచ్చి స్నానం చేసేదాన్ని .

ఒకసారి అలాగే వచ్చి జలకాలాటలు ఆడుతుంటే ఒకమహర్షి రాగా భక్తితో నమస్కరించా


.ఆయన తాను శాండిల్యమహర్షి నని ,ఇక్కడే పది వేల ఏళ్ళు  తీవ్ర తపస్సు చేశానని
,తపస్సులో ఉన్నప్పుడు ఆయనకు నారూపం కనిపించిందని ,అప్పటినుంచి నాపై కోర్కె
పెంచుకోన్నానని ,తన కోర్కె తీర్చాల్సిందే నంటూ దగ్గ రకు వచ్చాడు .నేను ఆయనకు
పరిపరివిధాల నచ్చ చెప్పే ప్రయత్నం చేసి వారించాను .కాని ఆముని నన్ను వదిలేట్టు
లేడు అని గ్రహించి ఉపాయం తట్టి నేను రుతుమతిని .నాల్గు రోజులయ్యాక ఆయన కోర్కె
తీరుస్తా నని చెప్పి బయట పడ్డా ను .

అక్కడినుండి గంధమాదన పర్వతం చేరి దాని సౌందర్యానికి ఆకర్షితురాలనై సంచరిస్త్తుంటే


,ఒక భయంకర రాక్షసుడు వచ్చి తాను నా సౌందర్యానికి గులాం అయ్యానని నన్ను
బలాత్కారించటానికి దగ్గ రకు రాగా నేను అబలను అని ,బలాత్కారం పాపహేతువు అనీ
చెప్పగా వాడు ‘’పెళ్ళికాక ముందు స్త్రీలందరూ పరాయి వాళ్ళేకదా ‘’అంటూ మీదమీదకు
రాగానేను శా౦డిల్యమహర్షికి రుతుస్నాతయై వస్తా నని మాట ఇచ్చానని ,నేను వెళ్ళకపో తే
ఆయన శపిస్తా డని చెప్పా .కాని ఆ రాక్షసుడు నామాటలను పెడచెవిని పెట్టి నా మీద పడి
నాదేహాన్ని అల్ల కల్లో లం చేశాడు .అంతే సద్యోగర్భం గా ఒక భీకరాకారుడు  కొడుకు గా
పుట్ట గా వాడికి ‘’అతికాయుడు ‘’అనే పేరు పెట్టి ,వాడిని ఆరాక్షసుడు తనవెంట తీసుకు
పో యాడు.నన్ను దో చుకున్నవాడు రావణాసురుడు అని తెలిసింది . ‘’అని చెప్పింది
.’’దాన్యమాలిని కి నేను’’ అతికాయుడిని లక్ష్మణుడు యుద్ధ ం లో చంపాడు ‘’అని చెప్పగా
ఆమె వాడిని ఎప్పుడూ కొడుకుగా భావించలేదని అన్నది .సమయం చాలదు చెప్పాల్సింది
ఏదైనా ఉంటె త్వరగా చెప్పమని ఆమెను కోరాను .ఆమె ‘’ఆ రాక్షసుడు వెళ్ళిపో యాక
మ్రా న్పడి  కొన్ని రోజులు ఉండిపో యాను   . ఆ తర్వాత ముని దగ్గ రకు వెళ్ళాలని భావించి
విమానం లో అతని వద్ద కు వెళ్లా ను.అతడు నేను చీకటి తప్పు చేశానని నిందించి ,నాల్గు
రోజులలో రుతుస్నాతగా వస్తా నని చెప్పి చాలాకాలానికి వచ్చినందుకు కోపించి ఈ
సరోవరం లో నక్రా కృతి పొ ంది ఉండిపొ మ్మని శపించాడు .

అప్పుడు నేను శాండిల్య మహర్షి పాదాలపై పడి రావణుడు నాకు చేసిన


దురన్యాయమంతా వివరించి చెప్పి క్షమించమని ప్రా ర్ధించా .మునిమనస్సు కరిగి ‘’రామ
కార్యార్ధం పవన సుత హనుమానుడు ఇక్కడికి వస్తా డు .మారుతి వలన నీ శాపం
తీరుతుంది ‘’అని చెప్పి’’ఒరేరావణా !నీమీద అనురాగం లేని స్త్రీని నువ్వు బలాత్కరించిన
మరుక్షణం లో నీతల వేయి వ్రక్కలై నేల రాలుతుంది .రామ రావణ సంగ్రా మం లో నువ్వు
బంధు మిత్ర సపరివారంగా నశిస్తా వు ‘’అని శపించింది  అని హనుమ కస్వాది మహర్షు లకు
చెప్పాడు.

కొనసాగిస్తూ మారుతి ‘’నేను ఏమీ తెలీనట్లు కపట ముని దగ్గ రకు వెళ్లి నిలబడ్డా ను .వాడు
మాయమాటలతో ఇప్పుడు ద్రో ణాద్రికి  వెళ్లి మూలికలను తీసుకొని లంకకు వెళ్ళే సమయం
లేదని ,బ్రహ్మ తనకు మృత సంజీవని మంత్రమిచ్చాడని ,దాన్ని అర్హు డికి ఇవ్వాలని
ఎదురు చూస్తు న్నానని గురు దక్షిణ చెల్లి ంచి మంత్రా న్ని పొ ందమని చెప్పాడు .నేను
వెంటనే ‘’ఇదే రా గురుదక్షిణ’’ అంటూ వాడిని ముష్టి ఘాతాలతో చావబాది కాళ్ళు పట్టు కొని
గిరగిరా తిప్పి సముద్రమధ్యం లోకి విసిరేశా .కాని వాడు రసాతలందాకా మునిగిపో యి
మళ్ళీ వచ్చి నామీద పడ్డా డు .నేను భీకరంగా ఒక పిడి గుద్దు గుద్ద గా వాడు
మాయమయ్యాడు .ఇంతలో సుగ్రీవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి ‘’మిత్రమా!యుద్ధ ం
లో రావణుడు చచ్చాడు ,లక్ష్మణుడు మూర్చనుంచి తేరుకున్నాడు  .శ్రీరాముడు త్వరగా
నిన్ను తీసుకు రమ్మన్నాడు’’అని చెప్పాడు .ఇదివరకెన్నడూ అతడు నన్ను మిత్రమా అని
సంబో ధించలేదు  .ఆశ్చర్యమేసి౦ది నాకు .ఇదీ మాయలో భాగమే అని గ్రహించి ‘’నీ
కాలి  వ్రేలోకటి తెగి౦ది కదా. అయిదు వ్రేళ్ళూఎలావచ్చాయి ?’’అని అడిగి తే
‘’రామానుగ్రహం వల్ల ‘’అన్నాడు వాడు. అనుమానం మరింత బలపడి ,వాడిని ఒక్కతాపు
తన్నాను కాలితో .వాడు చిరునామాలేకుండా పారిపో యాడు .ఇంతలో సింహరూపం లో
వచ్చి నాపై దూకాడు .నేను నాపద్ధ తి ప్రకారం బొ టన వ్రేలు అంత అయి దాని కడుపులో
దూరి శరీరం పెంచి చీల్చేశాను .పీడావిరగడ అయి౦ద నుకొంటే కాలనేమి రూపం లో వాడు
నాపై కలయబడ్డా డు .నేను శ్రీరాముని స్మరించి వాడి రెండుకాళ్ళు పట్టి వెయ్యి సార్లు
గిరగిరా తిప్పి విసిరేస్తే వాడు సముద్రం లో పడ్డా డు .కాసేపు చూసి ఇక వాడు రాడని
గ్రహించి ద్రో ణాద్రికి వెళ్లి దాన్ని పెకలించి తీసుకొని వచ్చి సౌమిత్రిని కాపాడి రాముడికి ఊరట
కలిగించాను . మిగిలినకథ మీకు తెలిసిందే .మళ్ళీ చెప్పాల్సిన పని లేదు .ఇక ఇప్పుడు
మునులారా మీమీ పూర్వ జన్మ వృత్తా ంతాలను మీకు వివరిస్తా ను ‘’అని ఆంజనేయుడు
కస్వాది మునీశ్వరులతో అన్నాడు .

 
 

 8 8-ప్రతిష్టా ఖండం ‘’

                              

కస్వాది మహర్షు లతో శ్రీ ఆంజనేయస్వామి ‘’ప్రతి దానికీ ఒక కారణం ఉంటుంది .ఒక్కోసారి

చాలాకారణాలూ ఉండవచ్చు.పూర్వజన్మ ఫలితంగా అవి జరుగూ ఉంటాయని మనకు

తెలుసు .అప్పటి దాన్యమాలి యే ఇప్పటి ‘’విశాల ‘’ .నాటి శాండిల్య మహర్షి నేటి

‘’ధర్మమేథి ‘’.అప్పటికాలనేమి నామీద పగతో ‘’మాయా పర్ణా శనుడు ‘’మాయా ధర్మమేథ’ి ’

మరియు మాయావానరం గా పుట్టా డు .కపటవేషం లో ఉన్న కాలనేమి శిష్యుడే అసలు

పర్ణా శనుడు .రామ బాణం తో చనిపో యిన మాయామృగమైన మారీచుడే నేటి కస్వమహర్షి

.దండకారణ్యం లో శ్రీరాముని సేవించిన మునులే ఇక్కడి ముని శ్రేస్టు లు.గా జన్మించారు

.విశాలను రక్షించి,ధర్మమేథిని కిరాతకుల గుహ నుంచి తప్పించిన  వానరం నేనే. నాటి

జా౦బవంతుడే  ఇప్పుడు నాతో వచ్చిన భల్లూ కం .’’అని చెప్పగానే కస్వాది మహర్షు లు

హనుమ పాదాలపై మోకరిల్లి ‘’మా పాపాలు పో గొట్టి మమ్మల్ని రక్షించావు మహాత్మా !

అయినా సంసారకూపం లో పడి గిలగిలా కొట్టు కొంటున్నాము .మా అజ్ఞా నాన్ని మన్నించి

నువ్వు ఇక్కడే అర్చామూర్తిగా వెలసి మా అందరికి మార్గ దర్శనం చేస్తూ ఉండు .నువ్వు

అవతరించిన ఈ క్షేత్రం  నాపేరురుమీదుగా ’ ‘’కస్వపురం ‘’ లేక కసాపురంగా ప్రసిద్ధి

చెందుతుంది ‘’అని ప్రా ర్ధించాడు .

  భక్త జన సులభుడు  కనుక  స్వామి వెంటనే అంగీకరించి ‘’మహర్షు లారా !ఇక్కడే

కసాపురం లో అర్చారూపంగా స్వయంభు గా వెలసి మీ పాపాలు పో గొడుతూ ,మీకు

మేలుకలిగిస్తూ మీ కోర్కెలు తీరుస్తా ను .ప్రహ్లా దుని అంశతో వ్యాసరాయలు జన్మించి

వందలాది ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్టించి దేవాలయాలు కట్టించి ఈ భూమిపై వెయ్యేళ్ళు


జీవిస్తా డు .ఆయనే మంత్రా లయం రాఘవేంద్ర స్వామికి సన్యాస దీక్షనిస్తా డు .విజయనగర

సామ్రా జ్య యశో విభూషణుడు శ్రీ కృష్ణ దేవరాయల కు అక్షరాభ్యాసం చేస్తా డు .తిరుపతి శ్రీ

వేంకటేశ్వర స్వామి సన్నిధిలో తపస్సు చేస్తూ రామభక్తి ప్రబో ధిస్తూ ,హైందవ ధర్మ వ్యాప్తి

చేస్తూ చిరకీర్తి నార్జిస్తా డు .దేశంనాలుగు మూలలా పర్యటించి ,ఎన్నో విగ్రహాలుప్రతిస్ట చేసి ,

ఆలయనిర్మాణం చేస్తా డు .రాయలసీమలోని శిల్పగిరి అనే చిప్పగిరిలో నేనెక్కడో భూమిలో

దాగి ఉంటె ఎండిన వేపపుల్ల చిగిర్చిన చోట నావిగ్రహాన్ని  గుర్తించమని చెప్పగా ,

వెతుకుతూ వేలకొద్దీవేపపుల్ల లు నముల్తూ ,అక్కడ పాతి పెడుతూ  ఇక్కడికి వచ్చి

,నిట్ట నిలువుగా చీలి ఉన్న పెద్ద బండరాయి వద్ద వేపపుల్ల చిగిర్చిన చోట నావిగ్రహాన్ని

భూమి నుంచి బయటకు తీయించి ఆంజనేయ ఆలయాన్ని కడు వైభవంగా  బహు

సుందరంగా నిర్మించి జన్మ ధన్యం చేసుకొంటాడు . చీలిన రాయి దగ్గ ర నిర్మించటం చేత

దీనికి ‘’నెట్టికల్లు ‘’అనే పేరు కూడా వస్తు ంది .పూజారులను, మంగళ వాద్యాలను ,నిత్య

ధూప నైవేద్యాలకు ఏర్పరచి నిత్య శోభతో ఆలయం వర్దిల్లేట్లు చేస్తా డు  .శ్రా వణమాసం లో

ఈఆలయ ప్రా ంగణం లో నిద్రించిన వారికి నేను స్వప్న దర్శనం కలిగించి ,వాళ్ల కోరికలు 

తీరేదీ ,లేనిదీ తెలియ జెపుతాను .మిగిలిన కాలాలలో మూడు  రాత్రు లు  ఇక్కడ నిద్ర చేసే

వారి కలో కనిపించి వారి కోరికలను నెరవేరుస్తా ను .భూత ప్రేత పిశాచాది బాధలను

నివారిస్తా ను .ఆది వ్యాదులన్నిటినీ పో గోడతాను .ఆలయ సమీపం లోఉన్న పుష్కరిణి లో

స్నాని౦చినవారికి తాపాలన్నీ దూరం  అవుతాయి  .మనసులో కోరికలతో వచ్చేవారికి

కొంగు బంగారమై ఉంటాను .పెద్ద పెద్ద చెప్పులు కుట్టించి గోపురం పైన ఉంచిన వారికి

ఎన్నడూ మంచే జరుగుతుంది  . వాటిని ధరించి నేను భూమినాల్గు దిశలా తిరుగుతాను

.నా ఈ కసాపుర క్షేత్ర మాహాత్మ్యాన్ని రాసిన , భక్తితో పఠించిన, ఉపన్యసించిన స్తు తించిన

వారందరికీ సర్వ  శుభాలు సకల దిక్కులా దిగ్విజయం కలుగ జేస్తా ను ‘’అంటూ శ్రీ

ఆంజనేయస్వామి మునులకు వివరించి అంతర్ధా నమయ్యాడు .


ఇప్పుడు కవిగారు చివరలో రాసిన ‘’శ్రీ కసాపురా౦జనేయ శతకం  ‘’లో మచ్చుకి మొదటి

చివరిపద్యాలు –

1-సీ-శ్రీరామ పాద రాజీవ చంచద్భ్రు౦గ –బ్రహ్మ చర్య వ్రత ప్రధిత సంగ

 సర్వ రాక్షస నాగ సంఘాత హర్యక్ష –లక్షణ ప్రా ణద లక్ష్య దక్ష

అబ్ధి లంఘన ఘన వ్యాసంగ విఖ్యాత –స్వామి కార్యాసక్తి ధామ చేత

ధర్మజానుజ భుజాదర్ప హర క్షాత్ర –సుకవి పండిత ముని స్తో త్ర పాత్ర

పావనాకార,రణధీర ,భవ విదూర –శత సహస్రా ర్క తేజ ,కేసరి తనూజ

తరళ దరహాస ,శ్రీ కసాపుర నివాస –అఖిల భక్తా వన ధ్యేయ ఆంజనేయ ‘’.

108-సీ-శ్రీరామ భక్తా య ,శ్రిత జనాధారాయ –వాయుపుత్రా య ,తుభ్యం నమోస్తు

  కలిదో ష హరాయ ,కరుణా సముద్రా య –పటు శరీరాయ ,తుభ్యం నమోస్తు

సమర హంవీరాయ ,యమరారి దళితాయ-బలశోభితాయ, తుభ్యం నమోస్తు

వనచర ముఖ్యాయ ,వనజాత నేత్రా య –పవన వేగాయ, తుభ్యం నమోస్తు

అవనిజా ప్రా ణదాయ ,తుభ్యం నమోస్తు –శత సహస్రా ర్క తేజాయ ,కేసరి తనూజ  

తరళ దరహాసాయ ,శ్రీ కసాపుర నివాసాయ –అఖిల భక్తా వన ధ్యేయ ,ఆంజనేయ ‘’.

  సమాప్త ం

కొసమెరుపు –ఈ చివరి భాగం రాస్తు ండగా ఇప్పుడే రేపల్లె నుంచి సాహితీ వాచస్పతి

ఉపన్యాస చతురానన,కసాపుర క్షేత్ర మాహాత్మ్యం కవి , డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు

ఫో న్ చేసి  నేను సో మవారం వారికి పంపిన 1-షార్లెట్ సాహితీ మైత్రీబంధం ,2-


వసుదైకకుటుంబం పుస్త కాలు ఇప్పుడే అందాయని,ధన్యవాదాలనీ , ,చదివి మళ్ళీ ఫో న్

చేసి చెబుతానని ,నా సాహితీ వ్యాసంగం వైవిధ్య౦గా ఉన్నదని మెచ్చారు .నేను వెంటనే

వారితో ‘’మీ కృష్ణ రాయ విజయ ప్రబంధం ‘’పై తుమ్మపూడి వారి సమీక్షను అంతర్జా లంలో

రాసి అందరికీ తెలియ జేశాను .మీ కసాపుర క్షేత్ర మాహాత్మ్యం చివరి ఎపిసో డ్ రాస్తు ండగా

మీరు ఫో న్ చేయటం నాకు మహద్భాగ్యంగా ఉంది .హనుమ మనిద్ద రికీ ఇలా సాహితీ

బాంధవ్యం కలిగించాడు .ధన్యోహం ‘ మాశ్రీమతి మీ  ‘’విజయా౦జ నేయం’’శ్రద్ధగా నిత్యం

పఠిస్తో ంది .’’ అన్నాను .వారు చాలా సంతోషిస్తూ ‘’రాయ ప్రబంధం ద్వితీయ భాగం ‘’కూడా

పూర్త యింది అచ్చులో ఉంది .రాగానే మీకు తప్పక పంపుతాను ‘’అని తమ పెద్దమనసు

ను ఆవిష్కరించారు .

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-18 –ఉయ్యూరు .

 శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం

1 విజయ ప్రబంధం

కొన్ని పరిచయాలు చాలా ఉత్తేజకరంగా ఉంటాయి .వాటితో ఏర్పడిన బంధం స్పూర్తి


నిస్తా యి .ఇదిగో అలాంటి అరుదైన సాహితీ బంధమే డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారితో
కిందటి డిసెంబర్ 24 గుంటూరు జిల్లా రేపల్లెలో సరస భారతి ‘’గ్రంథ ద్వయం ‘’ఆవిష్కరణ
సందర్భంగా ఏర్పడింది .వారూ మా అతిధులు అవటం వారి సమక్షం లో కవి సమ్మేళనం
నిర్వహించటం వారు ప్రేరణ పూర్వక ప్రసంగం చేసి తమ అద్భుత కంఠం తో తాము రాసిన
పద్యాలు వినిపించి వీనుల విందు చేయటంజరిగింది .వేదికపైననే వారు నాకు తమ రచన
‘’ ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’’అందజేయటం నేను చదివి తప్పక నాభావం
తెలియజేస్తా నని చెప్పటం జరిగిది .వారు ‘’మీరూ ఆంజనేయస్వామి పైనా రాశారని
తెలుస్తో ంది .మీ పుస్త కాలు పంపండి ‘’అనటం,నేను మర్నాడే వారికి పంపటం జరగటం
అందినట్లు వారు ఫో న్ చేసి చెప్పటం వెంటనే వారి 1-శ్రీ కసాపురాన్జ నేయ మహాత్మ్యం అనే
పద్యకావ్యం 2- శ్రీ ఆంజనేయ విజయం అనే బృహత్ వచన గ్రంథం పంపారు
.రాయవిజయం అప్పుడే మొదలు పెట్టి 6-3-18 కి పూర్తి చేశాను .తర్వాత వీలుని బట్టి
మిగిలిన రెండూ చదివి నిన్ననే పూర్తి  చేశాను .వెంటనే వారికి నిన్న నే ఒక కార్డ్ రాసి నా
ఆనందాన్ని వ్యక్త ం చేశాను .అనంతపురం జిల్లా లోని శ్రీ కసాపుర ఆంజనేయ మహాత్మ్యం
లోని కథ ను ‘’స్వామి’’ కలలో వినిపించటం వలన ప్రభావితులై కవి గారు రాసినట్లు
చెప్పుకున్నారు .తనకూ అలాంటి అనుభవాలే జరిగాయని సమర్ధించారు శ్రీ శ్రీ కుర్తా ళం
పీఠాదిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు (పూర్వాశ్రమం లో శ్రీ ప్రసాద రాయ
కులపతి గారు ).కథమనకు చాలా కొత్త గా ఉంటుంది .ప్రతి అధ్యాయం లో ముందు వచనం
లో కథ వివరించి తర్వాత దాన్ని పద్యాలలో అందంగా రాశారు .ఒకరకంగా విన్నదీ కన్నదీ
అయినదానికీ పౌరాణిక నేపధ్యం అద్ది స్వపో ల కల్పితం చేశారన్నమాట . కనుక ఇబ్బంది
లేదు .మూడవది అయిన శ్రీ ఆంజనేయ విజయం అంతా 716  పేజీల హనుమ
లీలామృతమే .భక్తీ ,ప్రపత్తీ కలబో సిన ఉద్గ ం్ర థాలవి .వీటిని చదివే అదృష్ట ం కలిగించారు
వృషాద్రిపతి గారు .జననాంతర సౌహృదం అంటే ఇదే నెమో .

కవి పరిచయం –1-ఉపనిషద్వాణి 7 భాగాల 12 ఉపనిషత్తు లకు శంకర భాష్య వ్యాఖ్యానం


తో పద్యానువాదం 2-శ్రీ పద్మావతీ శ్రీనివాసీయం –పద్య ప్రబంధం 3-హరి హరాత్మక
విజయం -1200 పద్యాల ప్రబంధం 4-తపస్సిద్ధి –పద్యకావ్యం 5-సో మనాద్రి –పద్యకావ్యం
6- భారత జ్యోతి –శ్రీ పివి నరసింహారావు గారి జీవిత చరిత్ర పద్యకావ్యం 7-విశ్వ గాయత్రి 8-
లలితాస్త వం   9-గుంటూరు పురస్త బృందావన వేంకటేశ్వర స్త వం,10-కన్నెవాగు 11-
కసాపుర క్షేత్ర మాహాత్మ్యం 12-రాణి దుర్గా వతి(చారిత్రిక పద్యకావ్యం ) 13- రఘునాధ
విజయం 14-శ్రీ బాలకృష్ణ లీలా విలాసం 15-భావమందాకిని ఖండకావ్యం 16-విరిదండ –
పద్య సంకలనం 17- వేంకటేశ్వర శతకం 18-కసాపుర ఆంజనేయ శతకం 19-భ్రా మరీ
శతకం 20- మాల్యాద్రి నృసింహ శతకం 21- రేపల్లె వీరాంజనేయ శతకం 22-కన్యకా
విజయం ,23 –జ్ఞా నతరంగాలు 24-విదురనీతి సారం 25-శ్రీ కృష్ణ రాయ విజయం 26-
క్రిష్ణవణ
ే ీ పుష్కరావిష్కారం (వచన రచనలు )27-ప్రతిజ్ఞా ర్జు నీయం 28-దాన రాధేయ
(నాటకాలు )29- నీలాసున్ద రీ పరిణయం అనే కూచిమంచి తిమ్మకవి కావ్యానికి ‘’సుగంధి
‘’అనే తొట్ట తొలి వ్యాఖ్యానం 30-అచ్చతెలుగు రామాయణం కు ‘’మలయ సమీర ‘’వ్యాఖ్య
31-(చంద్ర హాస విజయం ,సాయీ విజయం ,స్వామి అయ్యప్ప ,మహిషాసుర పర్దిని
,మదాలస ,నరనారాయణ విజయం ,కిరాతార్జు నీయం ,విశ్వనాధ నాయకుడు ,మోషే
విజయం మొదలైన 8 అముద్రితాలు )

శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి స్వర్ణపతకం తో తెలుగు ఎం. ఏ.


,  ఆంద్రో పన్యాసకులు,పదవీ విరమణ అనంతరం రేపల్లెలో స్థిరవాసం  .శ్రీ ప్రసాదరాయ
కులపతి గారి అంతేవాసి.ఎన్నెన్నో భువనవిజయాలు ,అష్టా వధానాలు ,భారతం పై
తుదితీర్పు వంటి వాటిలో అద్వితీయ నటన చేసినవారు .

శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం

దాదాపు 1129  పద్యాలతో రెండు భాగాలు -1-విజయ నగర తరంగిణి పూర్వ రూపం -


292 పద్యాలు ,,ద్వితీయాశ్వాసం ఉత్త రరంగం,173 పద్యాలు ,తృతీయాశ్వాసం ఉత్త రరంగం
659 పద్యాలు ,-ఇవికాక ఇష్ట దేవతా స్తు తి, కృతిపతి ,కృతికర్త మొదలైన వివరాలతో
పద్యాలు .  ఒకరకంగా చారిత్రిక బృహత్ గ్రంధం అయిన ప్రబంధ పారిజాతం .దీనికి
డా.తుమ్మపూడి కోటేశ్వరరావు గారి విపుల వ్యాఖ్యానం మరొక గొప్ప అలంకారం
.తుమ్మపూడి వారి వ్యాఖ్యానం లో అందరూ తెలుసుకోదగిన అనర్ఘ రత్న రాసులున్నాయి
.వాటిలో ముఖ్యమైనవి ముందుగా మీకు తెలియ జేస్తా ను .

‘’ఆకచటతప యాద్యైః సప్త భిః వర్ణ వర్గైః—విరచితముఖ బాహ్వాపాద మధ్యాఖ్య హృత్కా

సకల జగదధీశా శాశ్వతీ  విశ్వ యొనిః-వితరతు పరిశుద్ధ ం చేతసః శారదావః ‘’

అని ప్రపంచ సార తంత్రం చెబుతోంది .ఏ తల్లి చనుబాలతో  ఈ మహా కావ్యం


ఆరంభమౌతోందో ఆమె అక్షర స్వరూపిణి .ఈ అక్షరాపు౦జ౦ ఏ అవయవ రూపమో
విపులంగా ప్రపంచసారం తెలియ జేసింది అన్నారు డా చిమ్మపూడి కోటేశ్వరరావు గారు .ఆ
మహా సరస్వతినే ఆలంకారికులు –‘’వందే కవీంద్ర వక్త్రేందు లాస్యమందిత నర్త కీం
దేవీం సూక్తి పరిస్పంద సుందరాభన యోజ్వలాం ‘’అని వక్రో క్తి జీవితం చెప్పింది .ఈ కావ్య
అవతారిక 54 పద్యాలతో వివృతమైంది .1- సరస్వతీ స్తు తి-నాంది పద్యకృతులు  2-ఇష్ట
దేవతాస్తు తి ౩-అంజలి 4- కాలమూర్తి 5 –వంశావతారం 6-పూర్వకవి స్తు తి 7-నాసో దె 8-
ఆంద్ర పద్య వ్యధ 9-కుల ప్రసక్తి .ఈ ‘నవకం ‘’ఈ కావ్య ప్రపంచ ప్రతీక .9 సంఖ్య సృష్టికి
ప్రతీక .10 వ్యక్త ప్రపంచాతీత సత్పదార్ధం –అదే సరస్వతీ దేవి .ఆమె అవయవ స్వరూపమే
అక్షరం .అక్షరమే సృస్టి గా పరిణమించి౦దని తంత్రో క్త విషయం .దీనినే శబ్ద బ్రహ్మ౦ అని
వైయాకరణులన్నారు .దీనికి ‘’పరా ‘’వాక్కును కలిపింది కాశ్మీర శివాద్వైతం .ఈమె
యేసృష్టి కర్త్రి ,వాగ్దేవి ,ఆద్యాశక్తి ,.ఏదన్నా ఒకే అర్ధం అని గ్రహించాలి .ఈ వాగ్దేవతా స్తు తి ఈ
కావ్య తిలకం ‘’అని విశ్లేషించారు తుమ్మపూడి వారు .ఇలాంటి వెన్నో మహా వ్యాఖ్యానాలు
చేశారు ఆచార్య తుమ్మపూడి .అవి తెలియ జేసే ప్రయత్నమే ఇదంతా .

శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -2

సాహితీ వాచస్పతి’’ ,’’ఉపన్యాస చతురానన’’ డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి రాయ
ప్రబంధం లో తొమ్మిది ఖండాలలో నేటి దుస్థితి తోబాటు ,ఆనాటి ఉత్కృష్ట స్థితీ వర్ణించారు
.వీరి పద్య వ్యధ కళాతపస్వి విశ్వనాథ్ తనదైన శైలిలో తీసిన శంకరాభరణం ,స్వర్ణకమలం
,వంటి చిత్రా లలో భక్తీ , రక్తి ,భుక్తి నిచ్చే భారతీయ దివ్య  కళామూర్తు లు ,నాట్యం ,సంగీతం
వంటి మహో న్నత విద్యలకు నేటి కాలం లో పట్టిన దుర్గ తి ,వ్యతిరేక సంవిదానకం అంటే
కాంట్రా స్ట్ ద్వారా చూపించిన రీతి మనకు తెలుసు .అదే దృష్టితో మొవ్వవారి వ్యధను
కూడా చూడాలి కూచి పూడినాట్య౦  లాంటి తెలుగు భాషా మాధుర్యం
గా౦భీర్యాదులున్నపద్యం తెలుగు సరస్వతికి కిరీటం అంటారు డా తుమ్మపూడి వారు –

‘’తెలుగుకు ప్రా ణము పద్యము –వెలదికి ప్రా ణమ్ము శీల వినయాదికముల్

చెలమకు ప్రా ణము నీరము – పొ లముల ప్రా ణమ్ము సస్య సంపూర్ణత్వంబుల్’’

మరి దీనికి వైముఖ్యం చూపించటానికి కారణం ఏమిటి ?అనుభవించే హృదయం


లోపించటమే అని తేల్చారు .మహాకావ్య సంప్రదాయం కనుమరుగు ‘

అవటం బాధాకరమే అన్నారు తుమ్మపూడి .తిక్కన్న గారి భాషలో రాజరికపు ఠీవి ఉంటె
,రాయల భాషలాగా ,ఎర్రన హరివంశం లోని అమాయక పల్లె టూరి తెలుగు తీపి
కనిపిస్తు ంది .దీనికి వ్రేపల్లె లో యాదవుల వర్ణన హరి వంశం లో కనిపిస్తు ంది .అందుకే ఈ
కవి ‘’గ్రా మీణ ప్రజాలు  మాటలాడు కొను వాగ్వరాశిలో’’ ,అని , ‘’పల్లె ను వీడి వచ్చి
పలువర్షములైనది ‘’లోను ‘’వారక ఆంగ్ల తెల్గు పదబంధము లేర్పడి సంకరంపు ‘’అని బాధ
పడ్డా డు .గ్రా మీణ భాషా మాదుర్యమంతా వాడి హృదయ నైర్మల్య వ్యక్తీకరణమే .ఇదిపో వటం
యాంత్రిక మానవ సమాజావిర్భావం .విశ్వనాథ వేయిపడగలు లో ధర్మారావు ‘’మానవ
సమాజం పో యి ,దానవ సమాజం వచ్చింది ‘’అని బాధ పడినట్లు గానే .’’మనిషిలో
అమాయికత్వం పో రాని దివ్య ద్రవ్యం .అది ఉంటె సృష్టి అంతా అందాలరాశిగా
ద్రస్టవ్యమౌతుంది .పో యిన స్థితి మనం చూస్తు న్నాం ‘’‘’అంటారు తుమ్మపూడి .

‘’కాలమూర్తి’’ ఖండం తెలుసుకోవాలి అంటే –వ్యాళః,కాలః ,ప్రత్యయః ‘’అని కాలానికి


పేర్లు న్నట్లు విష్ణు సహస్రనామం చెబుతోంది .దీన్ని వ్యాఖ్యానిస్తూ సద్గు రు
శివానందమూర్తిగారు వ్యాళం అంటే కాలసర్పం అని ,దానిలాగా గ్రహించటానికి వీలు
కానివాడు విష్ణు మూర్తి అని చెప్పారు వస్తు వులను కాలం గ్రసిస్తు ంది అని జార్జి గామో తన
‘’ఇన్ ఫినిటి’’లో చెప్పాడు అన్నారు ఆచార్య .మనిషి నిలుచున్న చోట నిలబడే ఉంటె
,కాలం అతని మీదుగా ప్రవహిస్తు ందట  .చెట్టు చుట్టూ నదీ ప్రవాహం ఉన్నట్లు అన్నమాట
.చివరికి కదలని చెట్టు లాగా మనిషి కూడా వృద్ధు డై జీర్ణించి  నశించి పో తాడట .కాలం
మనమీదనుంచి పో తోంది అని అర్ధం చేసుకోవాలి .కాలం అంటే గమన శీలం .దానికి రూపం
లేదు .దానికి మూర్తి విశ్వం (స్పేస్ ).అది జడం .జగత్తు కదిలేదానిలాగా మారటం కాలం
వలన కనుక కాలం రైల్ ఇంజన్ లాంటిది .సమస్త వస్తు ప్రపంచం కంపార్ట్ మెంట్ లాంటివి
.వీటిని అది తీసుకు పో తుందన్నమాట .దాని శక్తి వలన అది కదలినట్లు అనిపిస్తు ంది
.పదం చివరలో చేరె-డు,ము వు మొదలైనవాటిని ప్రత్యయాలు అంటారు .ఇవి పదానికి
అర్ధా న్ని కల్పిస్తా యి .కాలం కూడా ప్రత్యయం లాంటిదే . ఇది నాల్గ వ దశ అంటే ఫో ర్త్
డైమెన్షన్ అన్నమాట .విశ్వం మాత్రం త్రిదశాత్మకం అని మనకు తెలుసు ఇది ఒక
చోటునుండి మరొక చోటుకు జరగటం వలన కాలం యొక్క పరిగణనం  ఏర్పడుతుంది
.ఏతావాతా తేలింది ఏమిటి అంటే కాలం అనగా  ‘’ఉన్న ఉనికికి రూపం లేనిది ‘’.మరి దీన్ని
గుర్తించటం యెట్లా ?వస్తు చలనం వలన గుర్తించవచ్చు .కనుక ‘’కాలమూర్తి ‘’అంటే విశ్వం
యొక్క ‘’అమూర్త పదార్ధం ‘’అని భావన .విశ్వ చలనమే కాలం .ఈ మహాకాల మూర్తియే
పరమేశ్వరుడు ‘’అని చాలా చక్కని వ్యాఖ్యానం చేశారు ఆచార్య తుమ్మపూడి .

‘’ ఈభావన ఉన్నకవి వృషాద్రి పతి గారు .తాను కాలపురుషుడు అన్న ఎరుక ఉన్నవాడు
ఈయన ద్వాదశ ఉపనిషత్తు లను పద్యాల్లో బంధించిన ప్రజ్ఞా శాలి .వంశావతార ఘట్ట ం లో
ఇదంతా మనకు తెలుస్తు ంది. వారసత్వం గా వైష్ణవ మత కవితా విద్య  సంక్రమించినవాడు
కనుక కాలభావన మహా ఉదాత్త ంగా చేయగలిగాడు ‘’అని మెచ్చారు తుమ్మపూడి
.భారతీయ రాజపరంపర పొ ందిన అపజయాలు మనదేశం పొ ందిన దౌర్భాగ్య స్థితి కి
మూలం ఈ కాలమే అని వ్యంగ్యార్ధకంగా చెప్పారు .కథలోవిద్యారణ్య స్వామి విజయనగర
స్థా పనకు  ,శంకు స్థా పన ముహూర్త ం నిర్ణయించటానికి ,,దానిలోని లోపానికీ ఈ
కాలమూర్తిఖండిక ‘’వ్య౦జకం ‘’అని జరుగబో యే దానికి ఇక్కడే బీజాలు వేశారని ఆచార్యశ్రీ
వివరించారు .

ఈభావన విస్త్రు తే ఈ కావ్యం .ఆ పునాదిపై కట్టిన మహా సౌధం .కవిసామ్రా ట్ విశ్వనాథ


కూడా ‘’ఝాన్సీ రాణి ‘’అన్నతన కావ్యం లో ఆమె అపజయాలకు కారణాలను ప్రతి
ఆశ్వాసాంత పద్యాలలో గతిని వర్ణించారు .అంటే అపజయం కాలప్రభావం అని ధ్వనితం
చేశారు అన్నారు కోటేశ్వరార్య .

‘’ అసలు ఈ ఖండిక రాయాలన్న భావన మొవ్వ వారికి కలగటమే మెచ్చుకోదగ్గ విషయం


.’’యస్య వశాత్ అగాత్ స్మృతి పథం కాలాయ తస్మైనమః ‘’అని భగవాన్ భర్త ృ హరి అని
అందుకే అన్నాడు .అంతా పో యి౦దనుకోవటం బాధపడటం ,ఈ బాధను కావ్యం లో
వ్యక్తీకరించటం కళ.అందుకే రాజతరంగిణి లో కల్హ ణ కవి –‘’క్షణ భంగినిః జ౦తూనాం
స్ఫురితే పరి చి౦తితే –అర్దా భిషేకం శాంతస్య రసస్యాత్ర విచార్యతాం ‘’అన్నాడు .దీనిభావం
ఏమిటి అంటే జాతి జీవనమంతా క్షణ భంగురం .కనుకనే శాంత రసానికి పట్టా భి షేకం
జరిగింది అని .అయితే ఇదంతా తాత్విక ధో రణి .తత్వ చింతన లేని చోట ఇది కుదరని
విషయం కూడా అని తేల్చారు ఆచార్య .

ఇష్ట దేవతా స్తు తిని కవి  తెలుగు రాయలతో ప్రా రంభించటం పరమ ఔచిత్యం .కావ్య
వస్తు వు విజయనగర ప్రభువు ఆముక్త మాల్యదా మహా కావ్య నిర్మాత శ్రీ కృష్ణ దేవరాయల
కథ .ఇతడేకన్నడ రాయడు .ఈకన్నడ రాయడు  వచ్చి ‘’తెలుగు రాయని ‘’దర్శనం
చేయటం  చేత  ఆ మహా ప్రబంధం మనకు దక్కింది .విశ్వనాధ వారి ‘’ఆంద్ర ప్రశస్తి ‘’ఖండ
కావ్యం శ్రీకాకుళస్వామి సంకీర్తనతోనే ప్రా రంభమైంది .అతడే మొదటి చక్రవర్తిగా శ్రీకాకుళం
రాజధానిగా తెలుగు మహాసామ్రా జ్య నిర్మాతగా ప్రసిద్ధు డైనాడు .కనుక ఎవరు ఆంధ్రు ల
చరిత్ర రాసినా ముందుగా శ్రీకాకుళస్వామి కి నమస్కరించాల్సిందే .ఆయనకు ప్రధమ
తాంబూలం సమర్పించాల్సిందే .అందుకే ఈ మహాకావ్య ప్రా రంభం పరమ ఔచిత్యంగా ఉంది
అన్నది .ఇందులో సీతాదేవి ప్రా ర్ధన అచ్చ తెలుగులో చేశాడుకవి –కారణం ఈ కవి
కూచిమంచి తిమ్మకవి అచ్చ తెలుగు రామాయణానికి వ్యాఖ్యానం రాసి ప్రచురించాడు. .

‘’జన్నపు నేల దున్ను తరి జక్కని బంగరు పెట్టె బుట్టి ,పెం –పన్నుగ దండ్రిపేర నలరారెడు
రేని  బిడారు నందు ,దా
విన్నను వొంది ,బేసి కను వేలుపు వింటిని ద్రు ంచి నట్టి రా –మన్నను బెండ్లి యైన
జవరాలిని గొల్చెద,నేల బుట్టు వున్’’ అనిశ్లా ఘించారు తుమ్మపూడివారు మొవ్వవారిని .

  3 గోదా దేవి

గోదా దేవిని ముందు స్తు తించాడు కవి .కాని ఆమె కన్నా ముందు తరంవాడు
నమ్మాళ్వా  రున్నాడు .అయినా  గోదాదేవినే ముందు పేర్కొన్నాడు .కారణం పన్నిద్ద రాళ్వా
ర్ల కుముద్దు ల కూతురట ఆమె అందుకనిట.అంతే కాదు అ కల్ప వృక్షానికి చిటారు కొమ్మన
పూచిన పూవట ఆమె .ఇతర ఆళ్వార్లు నిద్రపో తుంటే ,స్వామి వచ్చి తట్టిలేపితేనే వాళ్ళు
లేచారట .కానీ గోదా దేవి తానే నిద్రించే స్వామిని లేపి ‘’స్వామీ !నేను వచ్చాను ‘’అన్న
యోగ్యురాలట .అదీ ఆమె విశేషం .అందుకే ఆళ్వార్ కంటే ఈమెనే ముందు స్తు తించారు
వృషాద్రిపతి కవి.ఆళ్వార్ల భక్తి  సంప్రదాయానికి ఈ తల్లి తత్వ దర్శనం ప్రసాదించటం మరో
విశేషం  కూడా  ,యతీంద్రు ల వారి స్తు తి చేసి ఆపేశారు కవి .అంటే గోదా స్తు తి తో
ప్రా రంభమైన ఆళ్వార్ల సంప్రదాయం భగవన్ రామానుజుల స్తు తి తో సమాప్త మైంది అని
విశ్లేషించారు తుమ్మపూడివారు .ఇది ఔచిత్యవంత౦గా  ఉన్నదన్నమాట .పూర్వ కవులను
స్తు తి౦చటమేకాడు ,వర్త మాన ,భవిష్యత్ కవులకూ  కుసుమాంజలి సమర్పించి
గౌరవించారు విశాల హృదయుడైన ఈ కవి .

రాయాల్సిన కావ్యం మహా విస్త్రు తమైనది .కలంపట్టు కొంటే భావం రాక ,తగిన శబ్ద ం తట్ట క
గిజగిజలాడాడు కవి. ఇలాంటి అనుభవమే తిమ్మనకవికి పారిజాతాపహరణ కావ్యం లో
జరిందని చెప్పారు విశ్లేషకులు .ప్రతిభ అంటే శబ్ద స్పురణం .భావానికీ సందర్భానికీ
తగినట్లు శబ్ద ం తన౦తట తాను స్ఫురించాలేతప్ప ప్రయత్నం వలన సాధ్యమయ్యే
పనికాదు అది .ఈ విషయం లో ‘’ధ్వన్యాలోకం ‘’కూడా –‘’తదర్ధ వస్తు
నిష్య౦దమానా  మహితాం కవీనాం ఆలోక సామాన్య మభి వ్యనక్తి ‘’చెప్పినట్లు గుర్తు
చేశారు వ్యాఖ్యాత .ఇదంతా దానికోసం తపన .ఇది అశక్త త కాదన్నారు .పదబ౦ధం
,సమాస సంపద ,భావాలు ,సన్నివేశ కల్పన,సరసత అన్నీ ప్రతిభతో జని౦చేవే అని
పిండితార్ధం ,పండితార్ధం కూడా .’’ఇది యొక కావ్యమా ?పద బంధ గతి లేదటంచు మిక్కిలి
ఈసడించు వాడొ కడు ‘’అన్నకవి పద్యం ప్రభావతీ ప్రద్యుమ్నం లో ‘’శబ్ద సంస్కార మెచటను
జారగ నీక ,పదమైత్రి  అర్ధ సంపదల బొ ంద ‘’పద్యాన్ని స్పురణకు తెస్తు ౦దన్నారు
వ్యాఖ్యాత .అసలు ప్రతి వర్త మాన కవి లోనూ ప్రా చీన కవి వాక్య భావ సంపద
దో బూచులాడటం సహజం అన్నారు .పురాతన సంపద ఆధారం గానే వర్త మాన కవితా
సౌధ నిర్మాణం జరుగుతుందన్న సత్యం చెప్పారు .కవివేరు, స్పురణ వేరు .అందుకే ‘’కవి
+త్వం ‘’అన్నారు .కవి వేరు అతనికి తోడుగులాగా ఉన్న సమాజం లోని వ్యక్తి వేరు
.ఇదంతా కవికి తెలుసా ?అంటే వాడికీ రహస్యం తెలియదనాలి అన్నారు  ఆచార్యశ్రీ
.’’పిన్నటనాడే రాయ పృధివీ పతి వృత్త ము వింటి భక్తి  సంపన్నత ‘’అనే పద్యం చూస్తే
రాయలకథ చిన్ననాటి నుండే వింటూ కవి దానిలో ఊరిపో యాడని భావించాలి
.’’పద్యాలనడ్డి ని దుడ్డు కర్రతో విరిచేస్తా ను’’  అన్న కవి’’ నడ్డి విరిగి చతికిలబడటం’’
,ఆయన నమ్మిన సిద్ధా ంతం దుంప నాశనం అవటం ,ఆయనకాలం లోనే
విచిత్ర  ఛందో మయ కావ్యాలే రావటం ,’’ఛందశ్శిల్పం ‘’వంటి అద్భుత సిద్ధా ంత గ్రంథాలు
రావటం జరిగిందని తుమ్మపూడివారు గుర్తు చేశారు ‘’మనిషినీ ,అతని ఊహా వైచిత్రినీ
నువ్వు తయారు చేసుకున్న శోధన నాళిక (టెస్ట్ ట్యూబ్ ) లో బంధించలేవు.నువ్వు
ప్రమాణం కాదు .అలాంటి సిద్ధా ంతాలన్నీ పది లేక ఇరవై ఏళ్ళు తిరక్కుండానే గతించి
పో వటం చరిత్ర చాటిన సత్యం ‘’’అని హెచ్చరించారు కూడా . ఈ కవి అందుకే ఇలా అన్నారు

‘’కాలమొకే విధి సాగదు-వాలాయము మారుచుండు ప్రా తవి యెల్లన్

గ్రా లవు రోతగ గ్రొ త్త వి –కాలేవు సమస్త ములను ఘనతర శుభముల్ ‘’

‘’మన ఇష్టా నిష్ట ము తో –జనదీ కాలము నెపుడు సాగును స్వేచ్చన్


తనమార్గ ము తనయదిగా –మనమద్దా ని గ్రహించి మనుటొప్పారున్ ‘’.

‘’పద్య విద్య ‘’అనే మాట ఋషి కల్పుని పవిత్రమైన నోట బుట్టినది ‘’అని అందరూ
గ్రహించాలి అని హితవు చెప్పారు .

ఈ కావ్యం లో కవి కుల ప్రసక్తి గురించి చర్చించి ,ఈ వింత జాడ్య౦ వలన ద్వేషాగ్ని
విజ్రు ంభించి   సమాజం చిన్నా భిన్నమౌతోందని ,కులం పో వాలి అని నినాదాలు చేస్తూ నే
దాన్ని రాజకీయనాయకులు పెంచి పో షిస్తు న్నారనీ ,దాని ప్రసక్తి రాయల విషయం లో
అప్రస్తు తం అని తేల్చారు కవి తాను రాసిన అర్ధవంతమైన పద్యాలలో –

‘’రాయలవారిదేకులమొ వ్రా య మనంగ నికేమి చెప్పగా –ఆయన సర్వ


మానవ  నుతార్హు డు నందు తెలుంగు జాతికిన్

మాయని మానికంబు ,జనమండలి వేడెద దక్షిణోర్వికిన్ –బాయక తెల్గు భాషకు నొనర్చిన


మేలును జూడుటన్నిటన్’’అని వేడుకొన్నారు కవి .

‘’ఆయన పౌరుషంబు ,సమరాంగణ శౌర్యము ,కావ్య కల్పనా –మేయ విపశ్చితికిన్ బరిణ


మించిన పాలన సత్కళాప్రియ

త్వాయత పో షణ౦బు,కవితాద్భుతపో షణ లెల్ల నొక్కటై-రాయలుగా జని౦చెనని రాజిత రీతి


నివాళు లేత్తు డీ’’అంటూ కృష్ణ రాయల మూర్తిమత్వాన్ని ఆవిష్కరించారు మొవ్వకవి.

కాక తీయ సామ్రా జ్యం విచ్చిన్నం కావటానికి కారణం రెడ్లూ ,వెలమలు వేరుకావటమే అని
చరిత్ర చెప్పిందీ ,ఈ కావ్యమూ అదేచప
ే ్పింది .వీళ్ళిద్ద రూ పరస్పరం సహకరించుకొని ఉంటె
అంతటి కాకతీయ సామ్రా జ్యం విచ్చిన్నమయ్యేది కాదు .పీఠిక లోనే కావ్యవస్తు వును
నిక్షిప్త ం చేశారు కవి .

సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-18 –ఉయ్యూరు

4 కావ్య విమర్శపై ఆచార్య తుమ్మపూడి వారి అభిప్రా యాలు మాన్యమైనవి –

అందులోకొన్ని-

కావ్య విమర్శపై ఆచార్య తుమ్మపూడి వారి అభిప్రా యాలు మాన్యమైనవి –అందులోకొన్ని-

చరితన
్ర ు లేక లోకాన్ని కావ్యంగా పరిణమింప జేయటం ,రసలోకాలలో విహరి౦పజేయటం
లేదా రసమయ తనువుగా ఆవిష్కరింప జేయటం ఎలా ?ఇది కవి సమస్య .దీనికి మార్గ
దర్శనం చేసింది ప్రా చీనకవులే .రామకథ భారతం చరితల
్ర ే .అంటే ఒకప్పుడు జరిగిన
కథలే.కల్పనలు కావు ,వాటిని కావ్య వస్తు వుగా మలచటం ,శిల్పించటం ఎలా ?
ఆకావ్యాలతో మనకు అనుబంధం ఉంటేనే తెలుస్తు ంది అన్నారు తుమ్మపూడి .రాయలు
పొ ట్నూరి దగ్గ ర నాటించిన విజయ స్థ ంభం 1516 మార్చి నాటి చరిత్ర .దాన్ని అల్ల సాని
పెద్దన ‘’అభిరతి కృష్ణ రాయడు జయాంకములన్ లిఖియించి ,తాళ స-న్నిభముగా
పొ ట్టు నూరి కడనిల్పిన కంభము ‘’పద్యం లో శిల్పీకరించాడు .ఇందులో
మొదటిరెండుపాదాలు చరిత్ర .ఇది భౌతికం .దీన్ని కవి తన మహా  దర్పణం అంటే పట్ట కం
లో ప్రతి బింబింపజేసి ,తనభావనలో దానిని రంగరించి వక్రీభ వింప జేయటం వలన –
సూర్యకిరణం స్పటికం అంటే పట్ట కం ద్వారా పరివర్త న పొ ంది సప్త వర్ణా త్మక ఇంద్ర ధనుస్సు
అయినట్లు  కవిత్వమైంది అన్నమాట .కావ్యం లోకం తో ఎక్కడ విడిపో తోంది ?రెండిటికీ
మధ్య సరిహద్దు రేఖ ఏమిటి ?సాధారణ దృష్టి వాస్త వికంగా వస్తు సంబందియే .త్రిదశాత్మక
వస్తు వే .కవి భావన సరస్వతీ రూపం .స్ఫురణ ప్రతిభామయం కనుక ఆవస్తు వును
రసమయం చేసి ఆవిష్కరిస్తు ంది అన్నారు ఆచార్య .ఈ రస దృష్టికి వ్యక్తీకరణయే, శబ్ద ౦
మొదలైనవి . వ్యావహారిక శబ్ద ం వేరు ,కావ్య శబ్ద ం వేరు.అంటే భావనమాత్రమే తప్ప
భౌతికంకాదు అని వివరించారు .గడ్డిపరక అందరికీ గడ్డిపరకే .కానీ కవికి అది మహాకావ్య
వస్తు వు .అది కవికి చిత్రకారుడికి ఒక రసవద్వస్తు వుగా ,చిత్ర వర్ణా త్మకంగా గోచరిస్తు ంది
.భక్తు డికి అదే ఆత్మపదార్ధంగా భాసిస్తు ంది .   మొవ్వకవి గారికి ఈ సమస్యే ఎదురైంది
.చారిత్రిక పద్య కావ్య రచన సంక్లిష్టం అనిపించింది అందులో విఘాతాలు ఎక్కువ
.సత్యాలు, అసత్యాలూ ఎదురౌతాయి .దేన్ని తీసుకోవాలనే సందిగ్ధత ఏర్పడుతుంది .ఒక్కో
గ్రంథం ఒక్కో రీతిగా చరితన
్ర ు రాయటం  కవికి ఇబ్బంది కలిగించేవిషయం .దీనికి
విరుద్ధ ంగా ప్రజాబాహుళ్యంలో అనుస్యూతంగా వచ్చే చరిత్ర కూడా లెక్కకు తీసుకోవాల్సి
వస్తు ంది .దీనికి ఉదాహరణ తాజమహల్ .ఓక్ అనే చరితక
్ర ారుడు అది శివాలయం అని
నిరూపించాడు .కనుక చరితక
్ర ు వాస్త వానికి సరైన సరిహద్దు ఉండదు .విజయనగర
సామ్రా జ్యం పై అనేక ఉద్గ ం్ర ధాలు వృషాద్రి పతి గారు మధించారు .విజయనగరసామ్రా జ్య
స్థా పనకు విద్యారణ్యు లవారు పల్ల కీలో వచ్చినట్లు కవి రాశారు .అది ఆనాటి ప్రయాణ
సాధనం గా భావించాలి .అంతేకాదు దీనికి ఆధారంగా ఒక చిత్రం హంపీ విరూపాక్ష
దేవాలయం గోడ లోపల కనిపిస్తు ౦దికూడా. ఈ బొ మ్మే కవిగారి పద్యానికి ఆధారమైంది
అన్నమాట .దీనినే కావ్యాన్వయం అంటారని విశ్లేషించారు కోటేశ్వరార్యులు.కాని చదువరికి
ఆ చరిత ్ర విస్మ్రుత మయింది. అసలు విజయనగర చరితన
్ర ే ‘’విస్మృత సామ్రా జ్యం –‘’ఎ
ఫర్గా టెన్  ఎంపైర్’’ అన్నారు కూడా

   ఈనాటి ఆంధ్రు లకు ఆంధ్రు ల చరిత్ర  చాలామందికి తెలియదు .దీనితోబాటు మహాకావ్య


సంప్రదాయమూ కూడా కనుమరుగైంది లేక అవుతోంది. తెలియక పో వటం రెండు విధాలు
కావ్యస్వారస్యం.ఇది ఈనాటి పాఠకుడికి మృగ్యం .చదివే వాళ్ళు బహుకొద్దిమంది అవటం.
వావిళ్ళవారు’’ హరివంశం ‘’రెండో సారి ముద్రించినపుడు పీఠిక లో శతావధాని
వేలూరిశివరామ శాస్త్రిగారు’’రెండో సారి ఈ మహా కావ్యం 50 ఏళ్ళ తర్వాత
ముద్రణమౌతోంది అంటే  ఏమనుకోవాలి ?’’ అని   బాధపడ్డా రట .అంటే తెలుగువారిలో
కావ్య రసాస్వాదన లోపిచింది అని భావం  .ఇదే బాధ ఈకవీ అనుభవించాడు  రాయకావ్యం
లో –

  
 5 విషయాలు

మొవ్వవారి కావ్యం లోని వర్ణా లను విశ్లేషిస్తూ ఆచార్య తుమ్మపూడి కొన్ని విషయాలు
స్పృశించారు .’’కావ్యం  వర్ణనాత్మకం కావటం వలననే ప్రా ధాన్యం పొ ందింది .ఇందులో కవి
భావనాశాక్తీ ,అలంకారాలు ఔచిత్యం ఉంటాయి దీనికి ‘’తొడుగు ‘’గా పద్యం ఉంటుంది
.శబ్దౌ చితి –ప్రౌ ఢ సమాస కల్పనా మొదలైనవి అంగాలు .వీటిని విడివిడిగా చూస్తూ
,అన్నిటినీ సమన్వయము చేయటమే విమర్శ శాస్త ం్ర ,కళా ఔతుంది .విశ్లేషణ శాస్త ్ర
సమన్వయమే కళ.ఆనెగొంది ,విజయ నగర౦ మొదలైన నాలుగు నగర వర్ణనలున్నాయి
రాయకావ్యం లో .అనేక రాజవంశాల చరిత్ర త్రవ్వి పో శారుకనుక నగర వైవిధ్యం తోబాటు
,వర్ణనా వైదగ్ది కూడా అవసరమౌతుంది .ప్రా చీనకావ్యాల్లో ఉన్న వర్ణనలకు ఏమాత్రం
తీసిపో కుండా ఈకవి వర్ణనలు  ఉత్క్రుస్ట ంగా  చేశారు .

  హంపీ,విజయనగరాలను పాశ్చాత్య చరితక


్ర ారులు గొప్పగా వర్ణించారు .వీటిని కవి
స్వయంగా చూశాడుకనుక ఆ వర్ణలను మహా భేషుగ్గా చేయగలిగారు .లాంగ్ హారేస్ట్ లేక
పేయస్ అనే చరితక
్ర ారుడు ‘’అచ్యుతరాయలు రామాలయం ప్రక్కనే తుంగభద్రా నది ఒడ్డు న
ఉన్నకొండ ( రాయలవారి అంతఃపురం  వెనకాల ) నెక్కి నగరాన్ని చూస్తే ,అంతటి
అందమైన పట్ట ణం ప్రపంచం లో లేదు .’’ రోమ్ నగరం కంటే చాలా అద్భుతనగరం
‘’అన్నాడు .కనుక ఈకవి వర్ణించిన పద్యం అతిశయోక్తి కాదు .చారితక
్ర  సత్యమే .

‘అంతటి సుందరభూమి విశ్వా౦నతరాళ -మందు లేదన గడు నొప్పు ,నట్టి చోట

రమ్యమగు రాజధాని నిర్మాణమునకు –బూనుకొని రా సహో దరుల్ పో తుగడ్డ ’’

తెనాలి రామకృష్ణు డు తళ్ళికోట యుద్ధ ం లో విజయనగరం ధ్వంసమైనతర్వాత


రాయలపాలన  

 లోని నగర వైభవం  చూశాడు . పాండురంగ మహాత్మ్యం లో అగస్త్యుడు తన


అనుభవాన్నిఈ ప్రా ంతానికి వచ్చినప్పు చూసి వర్ణించాడు. అంటే కాలవ్యత్యాసాన్ని కూడా
పరిగణించ కుండా  ఆ నగర సౌందర్యం ఎంతటిదో తెలుస్తో ంది .ఆ పద్యాలు  చదివి
అనుభవించిన వారికి ఆ గత స్మృతులు చరితల
్ర ో కనిపించిన వ్రా తలతో సమన్వయము
చేసుకొని పులకా౦కి తులమవుతున్నా మంటారు తుమ్మపూడి .మనమనసులలో
స్థిరముద్ర వేసిన ఆ అంశాలు రాసే కవి అనుభవాలు ఎంతలోతులో ఉంటాయో
ఊహించమన్నారు .ప్రౌ ఢదేవరాయల పాలన వర్ణిస్తూ కవి రాసిన పద్యం పెద్దనగారి
మనుచరితల
్ర ో రాయల వంశావతారం వర్ణనలో ఉన్న పాలనా మాధుర్యాన్ని గుర్తు కు
తెస్తో ందన్నారు –

‘’బలవత్ప్రౌఢధరాదినాధుడు ధరంబాలింప ముక్కారులన్ – బొ లముల్ బండెను ,ధాత్రిపై


నెల నెలన్ ముమ్మారు వర్షించె,ను

జ్జ ్వల సౌఖ్యంబుల జొక్కె భూమి ,ప్రజ విశ్వాసంబుతో ,మంత్రి వ –ర్యులు సామ్రా జ్య
మహాభి వృద్ధి కొరకుద్యోగింప నుత్కంఠ తోన్.’’

‘’ఆరవీడు వంశం ‘’లో’’ ఫాదర్  హీరాన్ ‘’’’ఆనాటి ప్రజలు రాత్రిళ్ళు గుండెపై చేయి వేసుకొని
ఆరుబయట నిర్భీతితో నిద్రించేవారు ‘’అని రాసిన చారిత్రిక సత్యాన్ని వృషాద్రి పతికవి
స్త్రీపరంగా అన్వయించి రాసాత్మక౦గా చెప్పారు –

‘’అపరాత్రంబని ,అర్ధరాత్రమని శంకాల్పంబు లేకుండభీ –తి పరాదీనలు గాక


,పంకజముఖుల్ ,దీరాయత స్వా౦తులై

అపురూపంబుగ సంచరించెద రనన్య స్వేచ్చానిచ్ఛా విహా-రపరత్వంబున నొంటిగా


గృతయుగ ప్రా రంభ సంస్తు త్యమై ‘’

‘’   

 6 రాయ కావ్యం

మొవ్వకవి’’ రాయ కావ్యం’’ లో ఆయా వంశాల చివరి దశలను అందంగా ఔచితీయుత౦గా


వర్ణించారు .ఆనె గొంది రాజు వీరస్వర్గ మలంకరిస్తా డు .అప్పుడు స్వర్గ ం లో అప్సర గణం
ఆహ్వానించింది .తర్వాత కాకతీయ శకమూ ముగిసింది .ఆ పద్యం –
‘’కాల చరితక
్ర ున్ విలువగట్టి ,శతత్రయ చైత్ర మాధురీ  -బాల రసాల సాలపిక పంచమ స్వర
గాన వాహినీ

జాల సుధార సో ర్మి వివశత్వ మొనర్చిన కాకతీయ రా-ట్పాలన మంతరించినది పాప


విధాత కృతాస్స్య రేఖలన్ .’’

ఇందులో విషాదధ్వని ఉంది .ఆనే గొంది రాజుల పాలన అంతమయినపుడు ఈ విషాదం


లేదు .ఇక్కడ విషాదం ఎందుకూ అంటే –కాకతీయ సామ్రా జ్యపతనం కావటమే దక్షిణ దేశం
తురుష్క క్రా ంతం కావటం .భారతీయత నశించటానికి అదే చివరి ఘట్ట ం .వసంత ఋతు
సౌ౦దర్యం  రసాలం ,పికస్వరం మొదలైన శోభాయమానమైన  వసంతర్తు సౌందర్యం  

మాసిపో వటం దుఃఖ కారకం .ఇలా ఘట్టా నికి  తగిన ఔచితిని పాటించి  వర్ణించటం కవి
ప్రతిభకు నిదర్శనం .చివరి ఆశ్వాసం లో చెప్పిన ఒక వృద్ధు రాలి కథ లో కృష్ణ రాయలకు
విషమిచ్చి చంపమమని నరసనాయకుని పెద్ద భార్య పురమాయిస్తు ంది .అ ముసలి రోజూ
రాయలకు తనచేత్తో పాలు ఇవ్వటం రివాజు .ఆ రోజు బయటి ప్రపంచం లో దుర్దినం అంటే
ముసురు పట్టిన రోజు .ఆమె మనో వ్యధను వర్ణిస్తూ కవి చెప్పిన పద్యం గుండె లోతులను
తాకుతుంది –

‘’అని ,లోలో వెత నందుచు –మనమున మదిలేక ,శవము మాదిరి గడుపున్

దినములు కనుగొను చుండగ-ఘనతరమైన దుర్దినంబు కదిసె కడంకన్’’

ఇక్కడ దుర్దశ శబ్ద ం సాభిప్రా యంగా ప్రయోగించాడు కవి .అది ఆమె మనసులోని  చింతా
దుర్దినం అన్నారు తుమ్మపూడి .లోపలి జగత్తే ,మనస్సే బాహ్య జగత్తు గా
పరిణమిస్తు ందట.’’మతిలో ఎంతో గతిలోనూ అంతే ‘అని తేల్చి చెప్పారు ఆచార్య .

 నగర వర్ణలలో కవి చాలా సూక్ష్మా౦శాలూ దర్శించటం ఆశ్చర్యకర విషయం .ఇదే కవి
విశాల పఠన పరిస్ధితికి చెందిన విషయం .పాఠకుడు  కూడా  భావుకుడు కాకపొ తే ఆ
విషయం గ్రహించలేక జారిపో తుంది .
 వరంగల్లు ను మహమ్మదీయులు వశం చేసుకున్నాక అక్కడ మసీదు కట్టించారు .దీనికి
ఆధారం క్రీడాభిరామం అంటారు తుమ్మపూడి .యుద్ధ వర్ణనలను వీర రౌద్ర  రసాత్మకంగా
రచించి చరితక
్ర ు మెరుగులు దిద్దా రు .అల్లా ఉద్దీన్ ఖిల్జీ -హరిపాల దేవుని రాజ్యం
ఆక్రమించినపుడు ఆనేగొందే ఘట్ట ం ,ద్వారకాసముద్ర ఆక్రమణ ఘట్టా లను భిన్నభిన్న
రీతులలో కవి వర్ణించారు .అంటే మొనాటమి తప్పించారన్నమాట .యవనుల క్రూ ర
కృత్యాలను కవి –

‘’అంతి పురంబు జొచ్చి ,తన యంగనలన్ వసివాడ బో ని ,పూ –బంతుల గూతులన్


,దనదు బాంధవ మొప్పిన రాజకా౦తలన్

గొంతులు కోసి చంపి ,మది ఘూర్ణిల వేదన వారి దేహముల్ –సుంతయు గానరాని విధి
జొప్పడ జేసెను నగ్నికాహుతిన్ ‘’

స్త్రీలను దారుణంగా చంపిన చోట రౌద్రం కరుణరసం ద్వారా ద్ధ ్వనితమఔతు౦ది .-‘’రౌద్రా త్తు
కరుణోమతః ‘’అని నాట్య శాస్త ం్ర చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఆచార్యశ్రీ .

’’కలకల లాడు నంతిపురి కమ్రవసంతపు బూలతోటగన్ –జెలగును నింతదాక వికసించెడు


పూవుల బల్ల వంబులన్, –జలముల లిప్త లోననె శ్మశాన సమబుగ మాసిపో యె,న-
గ్గ లమగు కాల మాంత్రికుని గారడి కావె ధరిత్రి బంధముల్ ‘’అని నిట్టూ ర్చారు వేదనా
,వేదాంతం మిళితం చేస్తూ .ఇప్పటిదాకా పూలతోటలాగా అందాలొలికించిన అ౦తిపురి
ఒక్కసారిగా నిజంగానే అన్త ్యపురి అంటే శ్మశానం గా   మారిపో వటంతో  కరుణ
రసానుభూతి కలుగుతుంది .శ్మశానం –పూలతోట రెండూ వ్యతిరేక సంవిదానాలద్వారా
అంటే కాంట్రా స్ట్ ద్వారా పరస్పర ఘర్షణ పడటం కనిపించేవిషయం .

  ద్వార సముద్ర౦పై  యవ్వనసేన ఒక్కసారిగాతుఫానులాగా  విరుచుకు పడింది .

‘’ఘోర తుఫాను తాకిడికి గోంపలు, కోళ్ళును  గూళ్ళు బో యి ,దు –ర్వారత గాటి నేల
వలె,బాడయి పో యెను ,ఊళ్లు కూళ్ళు ,క-
న్నీరును గూడ నింకి గరుణి౦చెడు నాథుడు లేక ,లేవగా-నేరక ఆస్థి పంజరపు నీడలుగా గ
నిపించి రెల్లరున్’’.

  ఈ పద్యం రిఫరెన్స్ 1974 దివిసీమ ఉప్పెన స్పూర్తి కావచ్చు .’’మహనీయ దేవతా గృహ
శిల్ప సౌందర్య –మఖిలంబు బాడయ్యె నడగు బట్టి ‘’అంటూ నాశనమైన సంపద
స్వరూపాన్ని తెలియజేశారు కవి .’’దిక్కుమాలిన కాలంబు వెక్కి రింతగా  ఉన్నది ‘’అనే
ఉపమ చాలా దయనీయ స్థితికి కట్టిన ఫో టో ఫ్రేం .

‘’  

 7 తురక

తురక రాజులాక్రమించిన ప్రా ంతాలలో వారి పైశాచిక పాలన ,చేసిన పాపాలు కళ్ళకు
కట్టినట్లు వర్ణించారు మొవ్వ  వృషాద్రిపతి  కవి గారు –

‘’పరమ పతివ్రతా తరుణీ మణీశీల –మహిమ తత్కామాగ్ని మాడిపో యె

మార్కొని నిలచిన మగవారి తలలెల్ల-గ్రా మ శృంగార తోరణములయ్యె

మాతృమూర్తు లకెల్ల మాఱట యగు నాల –పలలంబు రుచి యయ్యె బాలకంటె

శాస్త ్ర సిద్ధా ంత చర్చా గోష్టి శాలలు –కైతవ కేళి రంగమ్ములయ్యె

జుట్టు పై బన్ను ,కట్టిన బట్ట పన్ను –బొ ట్టు పై బన్ను ,మెడ తాళి బొ ట్టు పన్ను

కట్ట కు౦డినచో దలకట్టు పన్ను –కనబడని జుట్టు పన్నును కట్టు టయ్యె’’.

దేశం ఆ పాలన లో యెంత అలమటిం చిందో పై పద్యమే సాక్ష్యం .గుండెలు అవసి పో ఏ


దీన  స్థితి అంటారు ఆచార్య తుమ్మపూడి .ఇక్కడే మన రాష్ట మ
్ర ు లో 1945  - 47 కాలం లో
రజాకార్ల దౌస్ట ్యమూ  ఇలాగే ఉంది అనీ ,తమతాతగారు ఖమ్మం జిల్లా ’’ గార్ల ’’ లో
సంపాదించుకొన్న ఆస్తి పాస్తు లన్నీ ఉన్నపళాన వదిలేసి వచ్చి గుంటూరు జిల్లా ‘’ఈమని
‘’గ్రా మం లోతలదాచుకున్నారని గుర్తు చేసుకొన్నారు .’’ఎట స్త్రీ నయనంబుల చిందు
బాష్పముల్ ‘’అన్న నానుడి ఆనాటికే ఎంతగా ఆదర్శ౦ గా   ఉందో చెప్పారు.

బుక్క రాయల కాలం లో విజయనగర పాలనం ,విరూపాక్ష దేవుని పాద పద్మోపజీవి గా


,ప్రతినిధిగా సాగింది .అప్పుడు –

‘’ప్రతి పౌరుండును రాజ్య రక్షనమునన్ భాగస్ధు డై ,స్వీయ బా –ధ్యతగా బూనుడు,ఎవ్వడో


మనల గాపాడంగ రాబో వడ

ర్హత ,శక్తిన్ మనమే సదా మనల రక్షించు కోనెంచి యు –ద్యతమై పో రిన ,సంశయింపక
విరూపాక్షుండు తోడయ్యె డున్’’

ప్రతి పౌరుడు రాజ్య రక్షణలో భాగస్వామి అనటం ఈ నాటి వివేకానంద సూక్తి,సందేశాలను


జ్ఞ ప్తికి తెస్తు ంది అన్నారు ఆచార్యశ్రీ .

కృష్ణ దేవరాయల రాజనీతిలో ‘’ప్రజలు  శరీరం ,రాజు ఆత్మ.ఈ రెండూ అన్యోన్య ఆశ్రితాలు


.’’రాజుకు సంతానం ప్రజలు .రాజ్యం అతని గృహం .ఇది ఉత్కృష్ట ఆచరణీయ ధర్మ సూత్రం
.

రాయలు తన కావ్యం లో తురుష్కులు మరణించి స్వర్గా నికి పో యి ,అక్కడ కూడా చేసన


ి
దుష్క్రుత్యాలు వర్ణించాడు .ఈకవీ అలానే రాశాడు .రాయలు రాజనీతిగా ‘’పరరాజుల
స్త్రీలను పుట్టింటి రూఢి నెరపుము’’అన్నాడు .ఇక్కడ కూడా కొడుక్కి రాజు అలానే
బో ధించాడు . ఇది రాజధర్మం.  నీతి కూడా కాదన్నారు తుమ్మపూడి .రాజ ధర్మాన్ని
ప్రకృస్ట ంగా ఆచరించిన వాడు ధర్మరాజు .దీన్ని తిరగేస్తే వచ్చేదే రాజ ధర్మం అని గొప్ప
వివరణ ఇచ్చారు .

హరిహర రాయలు రాజయ్యాక అతని ధర్మ శాసనం ప్రవచించిన పది పద్యాలు అతని రాజ్య
పాలనా విధానానికి దర్పణంగా నిలిచాయి .ఇది చరిత్ర కావ్యం .శృంగారానికి  చోటు ఉండదు
.కాని ఈ కవి చోటు కల్పించి ఉత్త మ సంతాన లబ్ధి కి ఉత్త మ దాంపత్యం అవసరమని
చెప్పాడు .సో రోకిన్ అనే సామాజిక విజ్ఞా న శాస్త ్ర వేత్త ‘’ఇప్పుడు ఉత్త మ దాంపత్యం
లోపించింది ,అందుకే అనుత్త మ సంతానం వలన విప్ల వకారులు వస్తు న్నారు ‘’అన్న
విషయం జ్ఞా పకం చేశారు విమర్శకులు .

కృష్ణ రాయల జన్మ సందర్భంగా తండ్రి తన ముగ్గు రు భార్యల వర్ణన చేశాడు .వారు
దశరధుని భార్యలతో సమానం అన్నట్లు ఉంటుంది .కౌసల్యా సుప్రజా రామా లాగా
నాగలాంబ కు కృష్ణ రాయలు జన్మించాడని భావం .నాగలాంబ వర్ణన ఆదికవి కౌసల్య వర్ణన
పో లి ఉండటం విశేషం .కేవలం స్త్రీ వర్ణన కాదు .నాయకుడు నరసనాయకుడు –

‘’బాలే౦దూదయరేఖ వోలె ,మృదు లావణ్యంబు ధారాంబు ము –జ్మామాలా కైశ్యము


,పద్మ గంథిల వపుః సౌందర్యమున్ ,నేతయ
్ర ుక్

హేలా లోలవిలాస విభ్రమ కళా హేవాక సంపత్తి ,సు –శ్రీలం గ్రా లెడు నాగమాంబ ,నులసత్సీ
మంతినీ రత్నమున్ ‘’

ఆమె ‘’రాజాన్త ఃపుర హర్మ్య దీపకళికారాజిన్ ‘’వెలిగించేదట .అంతఃపురం లో దీపకళికా రాజి


వెలుగుతుంటే ,రాకా చంద్రు డు వెన్నెల ఆరబో స్తు ంటే నరసనాయకుల ,నాగమాంబ  ల
సంయోగం జరిగిందట .ఇది శృంగార ఘట్ట మే అయినా కవి సూచనమాత్రంగా వర్ణించిన
రేఖా చిత్రం గా చూపించటం విశేషం అంటారు ఆచార్య శ్రీ .సంగమ విషయాన్ని వర్ణిస్తూ కవి
‘మణితధ్వనుల్ పొ లిచె నస్పస్ట ంపు రమ్యంబులై ‘’అని వ్యంజనం చేసి వర్ణించటం సొ గసైన
తీరు .అంటారు .
 వావిలాల వాసుదేవ శాస్త్రి

 ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి

  అన్నిటా ప్రధములు

  ఆదునికాంధ్ర ప్రధమ నాటక కర్త లలో నాల్గ వ వారు ,ఆంగ్ల నాటకాన్ని అనువదించిన

మొట్ట మొదటి వారు ,విషాదాంత నాటక రచనలో ప్రప్ర ప్రధములు ,తోలి సాంఘిక నాటకం

రాసిన వారు ఒక్కరే ఆయనే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు .

 ఆధునిక కవిత్రయం

వడ్డా ది సుబ్బారాయుడు ,వీరేశలింగం వావిలాల వాసుదేవ శాస్త్రి గారాలను ఆధునిక

కవిత్రయం అంటారు ముగ్గు రూ రాజమండ్రి వాస్త వ్యులే .దీనిని గురించి వాసురాయ కవి

అంటే వడ్డా ది సుబ్బారాయకవి గారు పందొ మ్మిదవ శతర్ధం ఉత్త రార్ధం లో ఒక పద్యం లో

చెప్పుకొన్నారు –

‘’భావను ,రాన్మహేంద్రమున బాదము వెట్టితి,నాడిటంగవుల్ –వావిలాల వాసు దేవ గురు

వర్యు డో కండు వివేక వర్దినీ

ధీవర పత్రికాధిపతి దేశిక వీరప లింగ మొక్కడుం – గావుట చే గావిత్రయముగా

గనియించిరి మమ్మిటీవలన్ ‘’

 నన్నయ లాంటి వాడు వాసు దేవా శాస్త్రి గద్య  తిక్కన  వీరేశ లింగం ,ప్రబంధ

పరమేశ్వరుడు ఎర్రన వడ్డా ది .ఇలా ఆధునిక కవిత్రయం అయ్యారు

వావిలాల వారు –మా బంధుత్వం

   .ఇందులో వావిలాల వారి గురించి తెలుసుకొందాం ఆయన మాకు దూ ----రపు చుట్ట ం

కూడా .ఆయన మనవడు వావిలాల కృష్ణ   ఆంద్ర దేశం నుండి అమెరికా వెళ్ళిన తోలి తరం
వాడు .కృష్ణ ఉయ్యూరులో మా చిన్న తాతగుండు అంతర్వేది గారి  కుమారుడు ‘’అప్పన

కొండ’’ అనబడే గుండు వరాహ లక్ష్మీ నరసింహ మూర్తి-జి వి.ఎల్ .యెన్ .మూర్తి  అంటే

నాకు మేన మామ .అయన జంషెడ్పూర్ తాతా ఐరన్ స్టీల్స్ లో చీఫ్ కెమిస్ట్ .  ఆయన

కుమార్తె లక్ష్మి భర్త వావిలాల కృష్ణ గారు  .దాదాపు అరవై ఏళ్ళనుండీ అమెరికాలో ఉంటూ 

సుమారు నలభై ఏళ్ళ నుండి టెక్సాస్ రాష్ట ం్ర లోని హూస్ట న్ లోనే ఉంటున్నారు .తోలి

తెలుగు సంఘాన్ని అమెరికాలో స్థా పించిన వారిలో కృష్ణ ప్రముఖ పాత్ర పో షించారు .భార్య

లక్ష్మి మంచి సాంఘిక సేవా కార్య ,వాలంటీర్ .మేము మొదటి సారి అమెరికా లో టెక్సాస్

లోని హూస్ట న్ కు 2002 లో మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,అల్లు డు ఛి కోమలి

అవధాని వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు గాఢ పరిచయం ఏర్పడింది అంతకు ముందొ క సారి

లక్ష్మిగారు ఉయ్యూరుకు అప్పన కొండ మామయ్యఎదూరికి బాచీ వాళ్ళింటికి 

వస్తేపరిచయం అయింది .వావిలాల కృష్ణ -లక్ష్మి  అంటే హూస్ట న్ లో తెలియని తెలుగు

వారుండరు .అంట కలుపుగోలు తనం గా ఉంటారు .మా అమ్మాయి ఆయన్ను పెదనాన్న

అని ఆవిడను అమ్మక్కయ్యా అని ఆప్యాయంగా పిలిచేది . ఆవిడే  మాకు అక్కడి ప్రముఖ 

మీనాక్షి,దుర్గా . ఇస్కాన్  దేవాలయాలను చూపింది ప్రసద


ి ్ధ డాన్సర్ రత్న పాపను అంటే

సీతా అనసూయ అనే కృష్ణ శాస్త్రిగారి మేనకోడళ్ల లో ఒకరైన అనసూయా దేవి కుమార్తే.

‘’హూస్ట న్ లో ‘’అంజలి ‘’అనే నృత్య శిక్షనాలయం స్థా పించి వందలాది మందికి కూచిపూడి

,భరతనాట్యం నేర్పిస్తో ంది .అనసూయ గారు మా మద్రా స్ పెదబావ గారు గాడేపల్లి క్రు పా

నిధి గారికీ బంధువే .వావిలాల వారికి ఇద్ద రమ్మాయిలు పెద్దమ్మాయి అమెరికాలోనే ఉంది

రెండవ ఆమ్మాయి’’ఎమెండా’’ హూస్ట న్ లో ఉంటుంది .ఇదీ ఆకుటుంబ పరిచయం .

వాసుదేవ శాస్త్రిగారి జననం –విద్య –ఉద్యోగం  

       వావిలాల వాసుదేవ శాస్త్రిగారు 1851 జూన్ లో జన్మించి 1897 జూన్ లోనే
మరణించారు .నలభై ఆరు సంవత్సరాలు మాత్రమె జీవించినా చరితల
్ర ో నిలిచిపో యారు
.బి.ఏ.పాసైనారు .రాజమండ్రి  కాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .1895 లో కృష్ణా  
,గుంటూరు జిల్లా లో ‘’అసిఅస్త ంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ‘’గా కొంతకాలం ఉద్యోగించారు .
వావిలాల వాసుదేవ శాస్త్రి ,వీరేశ లింగం వడ్డా ది సుబ్బా రాయుడు లను” ఆధునిక కవి
త్రయం ”అనే వారు

 -వావిలాల వాసుదేవ శాస్త్రి గారు బి .ఏ .పరీక్ష లో (1877 )ఉత్త ర సర్కారు లో ఇంగ్లిష్ లో


మొదటి మార్కు పొ ంది macdonaald  మెడల్ సాధించారు .”  -వావిలాల వాసుదేవ శాస్త్రి
గారి పేరు ఆటవెలది పద్య పాదానికి సరిపో తుంది యతి తో సహా .వీరి బావ గారు వీరిని  
”బావ గారు ఆటవెలది పాదాలలో చిక్కు కున్నారు ”అని వుడికించే వారట. .

  ‘’సరిగ్గా ఆ కాలంలోనే వావిలాల వాసుదేవ శాస్త్రి అనే పట్ట భద్రు డు, షేక్స్‌పియర్ రాసిన
జూలియస్ సీజర్ ని “సీజర్ చరితము” అనే నాటకాన్ని 1874 లో అనువదించాడు. ఇదే
ఇంగ్లీషు నాటికకి మొట్ట మొదటి తెలుగు అనువాదం. ఈ నాటికలో తేటగీతి
పద్యాలుపయోగించారు. వావిలాల వారు “నందక రాజ్యం” అనే సాంఘిక నాటకాన్ని కూడా
రాసారు. ఇందులోనూ తేటగీతి పద్యాలు వాడారు. నందక అనే జమిందారు రాజ్యంలో
ప్రజలకష్టా లు, ఆ కాలంలో ఉన్న సమస్యలూ, రాజకీయాలూ అన్నీ ఈ నాటికలో
చిత్రీకరించబడ్డా యి. ఈ విధంగా వావిలాల వారే మొట్ట మొదటి సాంఘిక పద్య నాటక కర్త
గా చరితల
్ర ో మిగిలిపో యారు.’’అని శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం తెలియ జేశారు .

వావిలాల వారి సాహితీ ప్రస్థా నం

 ‘’నందక రాజ్యం ‘’అనే అయిదు అంకాల తోలి సాంఘిక నాటకం రాశారు వావిలాల వారు

.ఇది 1888 లో ముద్రణ పొ ందింది .తెలుగు స్వతంత్ర నాటకాలలో కోరాడ రామ చంద్ర శాస్త్రి

గారి ‘’మంజరీ మధుకరం ‘’మొదటిది .నందక రాజ్యం రెండవది అయితే నందక రాజ్యం

మొదటగా అచ్చు అయిన్ది కనుక తోలి స్వతంత్ర నాటకం గా గుర్తింపు వచ్చింది .ఏ

నాటకాన్నీ ,’’సీజరు ‘’నాటకాన్ని వావిలాల వారు ‘’తేట గీతుల’’లో రాశారు .అందుకని

వావిలాల వారు ప్రధమాంధ్ర పద్య నాటక కర్త కూడా అయ్యారు .1853LO ‘ మర్చంట్ ఆఫ్
వెనిస్ ‘’ను ,హేమచంద్ర ఘోష్  ‘’చారుమతీ చిత్త విలాసం ‘’పేరుతొ ‘’బెంగాలీ భాష లోకి

అనువదించాడు .ఇండియాలో షేక్స్పియర్ నాటకాల అనువాదానికి ఇదే  నాంది పలికింది

.1872 లో కే జి నేటర్ అనే ఆయన  నాటకాన్ని ‘’విజయ సింహుడు ‘’గా మరాఠీ భాషలోకి

అనువాదం చేశాడు .ఇందులో కొంత స్వాతంత్రం కూడా తీసుకొని అనువదించాడు ..పూనా

కాలేజిలో దాన్ని అప్పుడే ప్రదర్శించాడు .కనుక జూలియస్ సీజర్ నాటకానికి ఇండియాలో

వచ్చిన అనువాదాలలో నేటర్ రాసిన మరాఠీ అనువాదమే మొదటిది .రెండవది తెలుగులో

అనువాదం చేసిన వావిలాల వారిది .

             వావిలాల వాసు దేవ శాస్త్రిగారు ‘’ముముక్షు తారకం ‘’(శంకరాచార్య  భజ

గోవిందం ),’’ఆంద్ర రఘు వంశం ‘’కూడా రాశారు . మ్రు చ్చ కటికం ‘నాటకాంద్రీకరణాచేశారు

.’’మాత్రు స్మ్రుతి ‘’,బ్రా హ్మణీయం ‘’,’’పిత్రా రాధన ‘’,మాత్రా రాధనా ‘’,రుక్మిణీ స్మరణం  (సతీ

స్మ్రుతి) వ్రా శారు .

ఇన్ని రాసినా వావిలాల వారి రచనలు ఏవీ ప్రా చుర్యానికి రాలేదు .సంభాషణా చాతుర్యం

,పద్యం లో లోటు లేక పో వటం పెద్ద వెలితిగా కనిపిస్తు ంది .1987 లో శ్రీమతి మంగళగిరి

ప్రమీలా దేవి  ‘’నందక రాజ్యం ‘’ను ముద్రించి లోకానికి తెలియ బర్చింది . 2002 లో

పౌత్రు లు సర్వశ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి ,కృష్ణ శాస్త్రి ,వెంకటప్పయ్య శాస్త్రిలు కలిసి మళ్ళీ

ముద్రించారు .

 ఉయ్యూరుతో  బాంధవ్యం

          వాసు దేవ శాస్త్రి గారి మొదటి భార్య శ్రీమతి రుక్మిణి గారుఒక పిల్ల  వాడిని

ప్రసవించి  చనిపో తే శ్రీమతి పూర్ణ మహాలక్షమ్మ గారిని ద్వితీయం చేసుకొన్నారు .ఈమె

రుక్మిణి గారి పిన తండ్రి కుమార్తెయే .పూర్ణమ్మ గారి కి శాస్త్రి గారి దాంపత్యం లో

శ్రీమతిలక్ష్మమ్మ ,శ్రీమతి  భవాని , ,శ్రీ సత్యనారాయణ శాస్త్రి జన్మించారు .పెద్ద కూతురైన

లక్ష్మమ్మ ను ఉయ్యూరులోని గుండు అంతర్వేదిలక్ష్మీ నృసింహం గారికిచ్చి వివాహం


చేశారు .ఈయన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజ మండ్రి లో పని చేసి రిటైర్ అయ్యారు .ఈయనే

మా అమ్మకు స్వయానా బాబాయి.లక్ష్మమ్మ గారు ఇరవై సంవత్సరాలు అంతర్వేదిగారితో

కాపురం చేసి ఒక కొడుకును కని1921 లో  చనిపో యారు .

         వావిలాల వాసుదేవ శాస్త్రి గారి రెండవ కూతురు భవానిగారు 1891 లోను ,కొడుకు

సత్యనారాయణ శాస్త్రి 1906 లోను అకాల మరణం చెందారు .అంటే శాస్త్రి గారికి

పుత్రసంతానం మిగలలేదు .దౌహిత్రు డే అంటే లక్ష్మమ్మ గారి కుమారుడు వరాహ లక్ష్మీ

నరసింహ మూర్తి అనే మా ‘’అప్పన్న కొండ మామయ్య ‘’మాత్రమె వారసుడు  అయ్యాడు

.1911 లో వావిలాల వారి మరణానంతరం భార్య పూర్ణ మహాలక్ష్మిగారు  భర్త వాసుదేవ

శాస్త్రిగారి అన్న కుమారుడిని దత్త త చేసుకొన్నారు .ఈయనకు వాసుదేవ శాస్త్రి ,ఇద్ద రు

కూతుళ్ళు పుట్టా రు .

   నా చేతికి ‘’నందక రాజ్యం ‘’

         నాకు అమెరికా లో వావిలాల కృష్ణ గారు బాగా పాతబడిన వాసుదేవ శాస్త్రిగారి

‘’నందక రాజ్యం ‘’గ్రంధాన్ని ఆప్యాయం గా అందజేశారు చదివేశాను .అమెరికాలో తెలుగు

సాహిత్యం చదవటం అదే మొదలు .అందులో సాహిత్యం లో విఖ్యాతులైన ఆధునిక

కవిత్రయం లో ఒకరైన వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పుస్త కం  ఆయన మనవాడి ద్వారా

పొ ంది చదివే అదృష్ట ం లభించి నందుకు గర్వపడ్డా ను .అదొ క థ్రిల్లి ంగ్ అనిపించింది

.’’తేటగీతులు ‘’చాలా తెలిపో యినట్ల నిపించింది .వ్యావహారికం గా అంటే’’ కలోక్వియాల్’’గా

ఉంటుందని ఆయన అలా రాశారు .వ్రు త్త పద్యాలైతే ఇంకా సో గసుదనం వచ్చేదని

అనుకొన్నాను .చెవులకు ఇంపుగా కూడా ఉండేవి .ఏమైనా తెలుగు సాహిత్యం లో ఒక

అద్భుతాన్ని, సాహసాన్ని చేసన


ి సాహిత్య ఘనా పాటి శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి

గారు.ఈ పుస్త క ముద్రణకు మహా పండితులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ఎక్కువగా

తోడ్పడినట్లు వావిలాల వారి తమ్ముడు ముందుమాటలో రాశారు .


విశ్వనాధ ‘’సీతాయణం ‘’

 వావిలాల కృష్ణ ,లక్ష్మి దంపతుల ఇంట్లో అమెరికా ‘’ఆటా ‘’వారి మాస పత్రిక చూసి చదివా

.అందులో విశ్వనాధ సత్యనారాయణ గారి కుమారుడు శ్రీ అచ్యుత రాయలు ధారా వాహికం

గా రాస్తు న్న ‘’సీత ‘’చదివాను. తండ్రికి తగ్గ కొడుకు అనిపించారు .ఆయన అమెరికాలోనే

ఉన్నారప్పుడు .రామాయణాన్ని ‘’సీతాయణం ‘’గా రాసినట్లు కనిపించింది .అందులోనే

శ్రీమతి విశ్వనాధ కమలాదేవి ఒక పజిల్ నిర్వహించటం ఆకర్షించింది .విశ్వనాధ కుటుంబం

అమెరికాలోనూ ‘’వైశ్వనాదీయాన్ని ‘’చాటుతున్నారు భేష్

8 (చివరి భాగం)

‘’అక్షర సరస్వతిని కళామూర్తి ,రసస్వరూపిణిగా అవతరింపజేసిన ఆలంకారిక చక్రవర్తు లు


ఆనంద వర్ధనుడు , అభినవగుప్తు డు కుంతలాచార్యుడు మొదలైనవారు.ఈ ఆలంకారిక
సరస్వతి అభినయాత్మిక .అందుకే  కుంతలుడు ఆమెను ‘’లాస్య మందిర నర్త కి గా ,,సూక్తి
పరిస్పంద గా  సుందరాభినయోజ్వల ‘’గా అభి వర్ణించాడు .కావ్యం ప్రత్యక్షంగా
అనుభవించేది కనుక వార్త మానిక సత్యం లేకపో తే తన్మయీ భావం ఉండదు .కనుక కావ్య
శబ్ద మే అభినయాత్మకం .అదే వక్త్రోక్తి .అదే సూక్తి .అదే స్పందనం .కాశ్మీర శివాద్వైతం లో
స్పందం శివుని శక్తిగా చెప్పింది .ఆమె చతుర్విధ వాక్య స్వరూపిణి .చతుర్విధ అభినయ
మూర్తి .కావ్య శబ్ద ం అంటే అదే ‘’అంటారు మహా వ్యాఖ్యాత డా.శ్రీ తుమ్మపూడి కోటేశ్వర
రావు గారు కావ్య విమర్శ చేస్తూ .’’కావ్యం లో వర్ణ నాదులు -  శబ్ద ం ,అలంకారం
,ఛందస్సు  .సన్ని వేశాల వలన అభినయాత్మకం అవుతోంది .భూతం లోని కథ
వర్త మానమై ప్రత్యక్షమౌతోంది .ప్రతి +అక్షం =ప్రత్యక్షం –అంటే కనులకు ఎదురుగా
నర్తిస్తో ంది అని అర్ధం .ఆనాట్యత ను వక్రత,ద్వని మొదలైన విగా   వ్యాఖ్యానించారు
.ధ్వనితార్ధం పాఠకునిమనసు లోనిది .వాచ్యార్ధం లోకం .లోకాను కృతి యైన కావ్యం 
వర్ణనాదుల ద్వారా ధ్వనిత రమణీయం కాకపొ తే సుందర అభినయోజ్వల కాదు .ఈ దృష్టి
తోనే మొవ్వవారి రాయ విజయ ప్రబంధకావ్యాన్ని విశ్లేషణ చేసుకోవాలి ‘’అనీ అన్నారు .

  కావ్యం వర్ణనాత్మకం.వర్ణనం అంటే లౌకిక వస్తు వునకు శబ్దా దులు అనే రంగులద్వారా
,రేఖలద్వారా చిత్రించటం  ఈ వర్ణన మే ,రంగు రేఖలే లోకం నుంచి కళను వేరు చేసే
సామగ్రి అంటారు తుమ్మపూడి .ఈ కావ్యం లో కథ వెయ్యేళ్ళ భారత దేశ చరిత్ర .గజనీ
నుండి క్కృష్ణ రాయలవరకు వ్యాపించిన కథా వస్తు వు .మధునాపంతుల వారి ‘’ఆంద్ర
పురాణం’’తర్వాత ఇంతటి బృహత్కథా కావ్యం రాలేదు .రాయలపై చాలాకావ్యాలు వచ్చినా
,అవి ఆయన చరితక
్ర ే పరిమితం .కాని ఇది ఆ వెయ్యేళ్ళలో భారత దేశం ,సంఘం
,రాజ్యాలు ,రాజులు –వారి స్థితిగతులు –పాలన అన్నిటిని గర్భీకరించుకోన్నకావ్యం
అన్నారు ఆచార్యశ్రీ .మొదటి ఆశ్వాసం లో 50 వ పద్యం నుంచి దేశ భౌగోళిక పరిచయం
ఉంది .ఆనె గొందే రాజుల పాలన క్రీ.శ.1150 గా చెప్పటం వలన చదువరిలో దేశ ,కాల
మర్యాదల అవగాహన కలిగించారు కవి. ఆ నాటి వాతావరణం అర్ధం చేసుకుంటాడు .నగర 
వర్ణ లలో సాంఘిక స్థితి బాగా వర్ణించారు .కావ్య ప్రా రంభ ,అంతాలు ,ఆశ్వాసా౦తాలు  కావ్య
శిల్పానికి పార్శ్వాలు .ఇవి చక్కగా కథ నొక్కబడి ఉండాలి .మాళవికాగ్ని మిత్రం లో
కాళిదాస మహాకవి నాయిక వర్ణన అందమైన శ్లో కం లో చేస్తూ ఆమె నడుము ప్రక్క
అందాలను చెబుతూ ‘’పార్శ్వే ప్రమృస్టే యివ’’అన్నాడు .మహా శిల్పి శిల్పానికి అంటే సుర
సుందరీ మణుల పార్శ్వాలు మలచటం చూస్తే కాళిదాసు మాటలు జ్ఞా పకమొస్తా యి
.కనుక కధ ను పార్శ్వములు ప్రా రంభ అంతాలు గా మలచుకో గలిగితే కథన విద్య
తెలిసినట్లే ‘’అని తీర్పు ఇచ్చారు .

  కావ్యం లో వృక్ష గాభీర్యం ,లతా మార్దవం ఉండాలి .స్త్రీ ,పురుషులలో వారి సహజ
లక్షణాలు ఉంటాయి .కాని పురుషకారం లో స్త్రీత్వం గర్భితంగా ఉంటాయి .అంటే ప్రతి వ్యక్తీ
అర్ధ నారీశ్వరుడే . ఆధునిక స్త్రీత్వ మనో విజ్ఞా న వేత్తలు దీనినే ‘’ANUMA-
ANIMUS’’అంటారు ఇందులో స్త్రీత్వం హృదయ సంకేతం  .పురుషత్వం మనస్సంకేతం
.ఇది అనుభవ స్థా నం .ఇది ఆలోచనా కేంద్రం .దీనికే ఆలంకారికులు పురుష శైలి గా ,స్త్రీ
మాధుర్యాన్ని సుకుమార శైలిగా చెప్పారు .పాశ్చాత్యులు -మాస్కులైన్ ,ఫెమినైన్ గా
గుర్తించారు . ఇవే క్లా సికల్ లిటరరీ స్టైల్స్ అన్నారు ఆచార్యపాదులు .ఈ రెండు అంశాలూ
ఉంటటే మహాకావ్యమే అన్నారు .పైన చెప్పిన పార్శ్వ ప్రమృస్ట త కావ్యానికి స్త్రీత్వశోభ ను
ఆపాదిస్తు ంది(లిరిసజ
ి ం ) .అదే కనుక లేకపో తే మహాకావ్యాలు పఠన యోగ్యం కావు అని
నిష్కర్షగా చెప్పారు .ఈ మహాకావ్యం లో ఎక్కడ చూసినా ఏదో ఒక సొ గసు దర్శనమిస్తు ంది
.అది శాబ్ది కం కావచ్చు ,అర్ధ సౌందర్యం కావచ్చు .అంటే శాబ్ది కమో ఆర్ధికమో  కావచ్చు .

  మనపూర్వ మహాకవుల కావ్యాలు మనకు ఆయుస్సు ,ఆరోగ్యం  ఇచ్చేవే అని మన


నమ్మకం .నన్నయగారు ‘’ఆయురర్ధు లకు దీర్ఘా యుర వాప్తి యుడువ ‘’అని ఊరికే
అనలేదు .సరస్వతీ ఉపాసకులకు తెలుసు దీని సత్యం .పద్యకవులు అందునా మహా
కావ్యకవులు అరుదౌతున్న ఈకాలం లో ఇంతటి బృహత్త ర కావ్యం వ్రా సిన సాహితీ
వాచస్పతి ,ఉపన్యాస చతురానన ‘’డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు ధన్యులు అన్నారు
కోటేశ్వరార్య .’’ఈకావ్యం ఒక వైష్ణవ ధనుస్సు .వినగలిగితే దాని సి౦జాన ధ్వనుల్లో
ప్రణవనాదమైన ఓంకారం వినిపిస్తు ంది .అది ధర్మ ప్రబో ధ ,దేశభక్తి ప్రబో ధకంగా జగద్రక్షణ
కారకం . ఈ కావ్యం ఆపని చేస్తు ంది .కవి సూక్తు లు అవధరించిన పాఠకులూ ధన్యులే ‘’అని
ఈ కావ్యానికి రాసిన సమీక్షకు స్వస్తి పలికారు ఆచార్య డా శ్రీ తుమ్మపూడి కోటేశ్వరావు
గారు .

 సమాప్త ం

ఆధారం –సాహితీ వాచస్పతి ,ఉపన్యాస చతురానన డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు
రచించిన ’’శ్రీ కృష్ణ దేవ రాయవిజయ  ప్రబంధం ‘’లో ఆచార్య శ్రీ తుమ్మపూడి కోటేశ్వరరావు
గారు రాసిన సాధికార సమీక్ష .

మనవి –నేనేదో ఈ ప్రబంధం లోని విషయాలను మీకు తెలియబరచాలని ఉవ్విళ్ళూరి


మొదలు పెట్టా ను .కానీ తుమ్మపూడి వారి సమీక్ష రెండు మూడు సార్లు చదివి మనసుకు
పట్టించుకున్నాక  ,ఇక నేను రాయవలసి౦దేమీ లేదని, అంతా విస్పష్ట ంగా వారే ప్రవచి౦చా
రని అవగతమైంది .అందుకే వారి మాటలూ ,వాక్యాలే దాదాపు యధా తధంగా ,అంటే డు,
ము,వు,లు చేర్చి తెలుగు మాటలు తయారు చేసన
ి ట్లు ఇందులో రాశాను . నాకు
తెలియని ఎన్నో విషయాలు వారి సమీక్ష వలన తెలుసుకున్నాను . మీకూ వాటిని
అందించాలనే ఆరాటమే ఈ రచన. మన్నించగలరు .

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-7-18 –ఉయ్యూరు   

’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం 

వేంకట సుబ్బారావు

వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ

తిక్కన

      భాషా ప్రవీణులు ,పొ న్నూరు శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల సంస్కృతాంధ్ర

సాహిత్యాధ్యయన శీలి ,ఆంధ్రో పాద్యాయులు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిల్లపల్లి


గ్రా మ వాస్త వ్యులు ,కవిరాజు సాహిత్య సరస్వతి బిరుదాంకితులు ,కనకాభిషేకి

,సంస్కృతాంధ్ర రచనా దురంధరులు శ్రీ కడెము  వేంకటసుబ్బారావు గారు  సహస్రా ధిక

పద్యాలతో రచించిన  వీర రస ప్రదానకావ్యం ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’.ఖడ్గ తిక్కనకు ముందు శ్రీ

చేర్చటం లోనే కవిగారికి ఆ సాహస వీరునిపై ఉన్న అనన్య భక్తీ తాత్పర్యాలు

వ్యక్త మౌతున్నాయి .ఖడ్గ తిక్కన కథ అరవై ,డెబ్భై ఏళ్ళ క్రితం అయిదు ఆరు తరగతుల

తెలుగు వాచకాలలో పాఠ్యాంశం గా మనం  చదువుకొన్న వాళ్ళమే.కాలక్రమం లో అది

కనుమరుగైంది .కాని తెలుగు దేశం లో కవి తిక్కన ఖడ్గ తిక్కన పేర్లు తెలియని వారు

ఉండేవారు కాదు . ఇద్ద రూ నెల్లూ రు పాలకుడు మనుమసిద్ధి మహా రాజు ఆస్థా నం లో

మంత్రిగా ,సేనాపతిగా గౌరవస్థా నాలు అందుకొన్నవారే .భారతాంధ్రీకరణలో కవిత్రయం లో

రెండవ వాడుగా తిక్క యజ్వ సుపరిచితుడే .ఆయన తేట తెలుగు, నాటకీయత చవి చూసి

మురిసిపో ని వారు లేరు .ఖడ్గ తిక్కన పేరు చెబితే  పల్నాటి బాలచంద్రు నిలా ,ఝాన్సీ

లక్ష్మీ బాయిగా వొడలు పులకరిస్తు ంది .అంతటి అవినాభావ సంబంధం ఉన్న కీర్తిమంతులు

వీరిద్దరూ .

   శ్రీ కడెము   వేంకట సుబ్బారావు మాస్టా రు గారు చాలా సాహసంగా ,కవితాత్మకంగా

నాటకీయంగా ,సహజ సరళ ధారా పద్య విన్యాసం తో ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం తీర్చి

దిద్దా రు .’’నేత నేయు దేవాంగ కులోద్భవులగుట చేత సంస్కృతాంధ్రా లు

,గ్రా ంథికవ్యావహారికాలు ,సంప్రదాయ ఆధునికతలు రచనలో పడుగు –పేకయినవి ‘’అని

మెచ్చిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.వి . రాఘ వేంద్ర రావు గారి  మాటలు అక్షర సత్యాలు .ఈ

కావ్యానికి ముందుమాటగా

‘’గ్రంథ పరిచయం ‘’చేసిన విశ్రా ంత ఆంధ్ర శాఖాధిపతి శ్రీ మేడూరి ఉమామహేశ్వరం కవినీ

కావ్యాన్నీ క్షుణ్ణ ంగా ఆవిష్కరించి మహో పకారం చేశారు .కనుక నాకు దీన్ని పరిచయం
చేయటం చాలా తేలికయినది .ఎక్కువభాగం వారి మాటలలోనే కావ్య సౌరభాన్ని మీకు

అందిస్తు న్నాను .

  ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం  ఏడాశ్వాసాల గ్రంథం.సహస్రా ధిక పద్య సమన్వితం .పూర్వాపర

విరుద్ధ ం కాకుండా చరిత్రా ౦శాలను కవి కథా కథనమున చక్కగా నిరూపించారు .ఇతివృత్త ం

,పాత్ర పో షణ, రసము పరస్పరాశ్రయంగా పూర్వ పూర్వా శ్వాశాలు ,ఉత్త రావుత్త్రా

రాశ్వాశాలు పో షకంగా కథ మలచబడింది .సంగ్రహంగా ఇందులోని కథ తెలుసుకొందాం .

 మొదటి ఆశ్వాసం –పాకనాటి సీమ రాజధాని నెల్లూ రు .దీనికి విక్రమ సింహ పురం అనే

పేరుకూడా ఉంది .పాలకుడు మనుమసిద్ధి మహారాజు .కొమ్మన కుమారుడు కవి తిక్కన

మంత్రి .అరొక మంత్రి భీమన .సిద్దన మంత్రి కొడుకు ఖడ్గ తిక్కన సర్వ సేనాపతి

.ప్రక్కరాజ్యం కనిగిరి సీమ పాలకుడు  కాటమ రాజు . మంత్రి పద్మరాఘవుడు .బ్రహ్మ

రుద్రయ్య సేనాపతి .కనిగిరి విస్తా రమైన గో సంపదతతో అలరారు తోంది .మూడేళ్ళుగా

వర్షా లు లేక ,కరువు కాటకాలతో అలమటిస్తో ంది కనిగిరి .కాటమరాజు మనుమసిద్ధి

దగ్గ రకు వచ్చి పశువుల మేతకు పుల్ల రి( పశువుల మేతకోసం ఇచ్చే డబ్బు )ఒడంబడిక

చేసుకొన్నాడు .

   రెండవ ఆశ్వాసం – ఒప్పందం ప్రకారం యాదవులు నల్ల మల అడవులలో లక్షకు పైగా

ఆవులు మేపుకొంటున్నారు  .అక్కడ నెల్లూ రు గిరిజనులు రక్షకులుగా ఉన్నారు .పశు

కాపరులైన యాదవులు అడవిలో పిట్టల్ని జంతువుల్ని కొట్ట టం తో గిరిజనులకు

యాదవులకు భేదాలు ,తగాదాలు ఏర్పడ్డా యి .రాణీగారు తన పెంపుడు చిలుకను

యాదవులు కొట్టా రని పగబట్టి గిరిజనుల్ని ఉసి గొల్పింది .వాళ్ళు ఆవులను చంపటం

మొదలెట్టా రు .పశు వధ మనుమసిద్ధి మహా రాజే చేయించాడని యాదవులు భావించి

,ఒక అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ,ఇవ్వాల్సిన పుల్ల రి చెల్లి ంచకుండా ఆవులతో సహా

పారిపో యారు .
   మూడవ ఆశ్వాసం –గొల్ల లు పుల్ల రి ఎగ గొట్టి పారిపో వటం మనుమసిద్ధి రాజుకు కోపం

తెప్పించింది .పుల్ల రి వసూలు చేసుకొని రమ్మని భట్టు ను రాయబారిగా కనిగిరి పంపాడు

.కాటమ రాజు తమ గో నష్టా న్ని లెక్క తేల్చమని పేచీ పెట్టా డు .తాము ఇవ్వాల్సిన వెయ్యి

రూపాయల పుల్ల రికన్నా ,గోనస్ట ం చాలా ఎక్కువకనుక దాన్ని బిగపట్టు కొని మిగిలిన

డబ్బు ఇమ్మన్నాడు కాటమరాజు .అన్యాయపు మాటలు అన్నాడు భట్టు .సంధి చెడింది

.యుద్ధ ం లో మనుమ సిద్ధిని బందిస్తా మని యాదవులు ప్రగల్భాలాడారు .భట్టు చెప్పిన

మాటలు విన్న మనుమసిద్ధి మారాజు సేనాపతి తిక్కనకు ‘’వీర ఖడ్గ తాంబూలం ‘’ఇచ్చి

యుద్ధా నికి సిద్ధం కమ్మన్నాడు .

  నాలుగవ ఆశ్వాసం –ఖడ్గ తిక్కన ఇంటికి వచ్చి భార్య చానమ్మ తో కనిగిరి వెళ్లి పుల్ల రి

వసూలు చేసుకొని వస్తా ను లేదా యుద్ధ మన


ై ా చేస్తా ను అని ప్రతిజ్ఞ చేశాడు .ఇంతలో

రాయశృంగార భట్టు వచ్చి యుద్ధా నికి ప్రో త్సహించాడు .వీరపత్ని చానమ్మ భర్త కు రక్త

తిలకం దిద్ది  విజయం తో తిరిగి రమ్మని వీరగీతం ఆలాపించింది .

  ఐదవ ఆశ్వాసం –యుద్ధ రంగం లో సైన్యం సమాయత్త మైంది .యాదవుల స్కంధావారం

లో వీరాలాపాలు మిన్నంటాయి .పంబ జోళ్ళ కథ  వీరరస స్పోరకంగా సాగుతోంది .భట్టు తో

ఖడ్గ తిక్కన తన శౌర్య పరాక్రమాలే చాలు అనుకొని  ,కొద్దిమంది సైనికులతో  ప్రవేశించి

కాటమను పుల్ల రి ఇమ్మని అడుగగా ,యాదవులు మిగిలినడబ్బు ఇమ్మన్న్నారు .వాద

ప్రతివాదాలు తీవ్రమయ్యాయి కాని పరిష్కారం కనిపించలేదు .యుద్ధ ం ప్రా రంభమైంది

.తెలివిగా యాదవులు యుద్ధ రంగం లోకి అశేషమైన ఆవులమంద ను తోలారు .’’ఎగదీస్తే

బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య ‘’లా తయారైంది పరిస్థితి .ఖడ్గ తిక్కన ఖంగు తిన్నాడు ఈ

ఆకస్మిక పరిణామానికి .యాదవ సేన నెల్లూ రి సేనను చంపింది .ఖడ్గ తిక్కన ఒంటరి

పో రాటం చేసి సూర్యాస్త మయం అవుతుండటం తో  కాటమ కోరికపై యుద్ధ ం ఆపేసి ఇంటికి

వచ్చాడు .
ఆరవ ఆశ్వాసం –విషయం తెలియని నెల్లూ రు పౌరులు ఖడ్గ తిక్కన యుద్ధ ం లో

వోడిపో యి వస్తు న్నాడని గేలి చేశారు .బొ గ్గు లు పేడ,పిడకలతో కొట్టి అవమానించారు

.ఎలాగో భరించి ఇంటికి వస్తే తండ్రి ‘’మీసం ఉన్న పేడి’’అని  నిందించాడు .భార్య చానమ్మ

భర్త స్నానం కోసం మంచం చాటు పెట్టి ,పసుపు ముద్దా , నీళ్ళు పెట్టి మరీ అవమానించింది

.ఇవన్నీ భరిస్తూ తల్లి అనురాగం తో వడ్డించే అన్నమైనా తిందామని కూర్చుంటే ‘’విరిగిన

పాలు ‘’పో సి కొడుకు మనసు విరిచింది .భరించలేని అవమానం ఊరిలో ఇంట్లో నూ జరిగాక

ఖడ్గ తిక్కన రక్త ం ఉడికి పో యి ‘’విజయమో వీర స్వర్గ మో ‘’తేల్చుకొంటానని ,ఆ రాత్రికి రాత్రే

మలి యుద్ధ ం లో పాల్గొ నటానికి యుద్ధ భూమికి వెళ్ళాడు .

   ఏడవ ఆశ్వాసం –యాదవులు తమ సేనాని బ్రా హ్మ రుద్రయ్యను యుద్ధ ముఖద్వారం

దగ్గ ర నిలిపారు .ఖడ్గ తిక్కన వీరావేశం తో ఆతడిని నిరుత్త రుని చేసి  ,రణభూమిలో వీర

విహారమే చేశాడు.కాటమ రాజు   మొదలైన వారందరికీ తన ఖడ్గ మహిమ చాటి చెబుతూ,

యుద్ధ రంగాన్ని యాదవ సేనల పీనుగుల  పెంటగా మార్చేశాడు .తెగిపడిన యాదవ

శిరస్సు ల గుట్ట ప’ై ’ ఈటెను పాతి,తన ఉత్త రీయం తగిలించి విజయస్త ౦భ౦ గా వీర పతాకం

‘’గా నిలబెట్టా డు ఖడ్గ తిక్కన .సొ మ్మసిల్లి న బ్రహ్మరుద్రయ్య తేరుకొని తిక్కన తో

కలియబడ్డా డు .చాలాసేపు ద్వంద్వ యుద్ధ ం చేశారు .ఖడ్గ తిక్కన రుద్రయ్య తలనరికాడు

కత్తి తో  .కిందపడిపో తూ రుద్రయ్య తిక్కనను కత్తి తో పొ డిచి చనిపో యాడు .జవసత్వాలను

కూడ గట్టు కొని ఖడ్గ తిక్కన పాక్కుంటూ పో యి తాను పాతిన విజయ ధ్వజాన్ని పట్టు కొని

మరణించి వీర స్వర్గ ం అలంకరించాడు .భట్టు వచ్చి గుర్తించి వీర తిక్కనను ప్రశంసించాడు

.తండ్రి ముసలి సిద్దనామాత్యుడు వచ్చి నెత్తు రు వర్రు లో ఎగసి పడే కొడుకు ఖడ్గ తిక్కన

కండలను శాలువలో సేకరించి ఇంటికత


ి ెచ్చాడు .వీరపత్ని చానమ్మ తిక్కనతో సహగమనం

చేసింది

  మనుమసిద్ధి ,కాటమ రాజులమధ్య యుద్ధ ం సాగింది .కవిబ్రహ్మ తిక్కనామాత్యుడు

పల్ల కిలో వచ్చి యుద్ధా న్ని ఆపి ,’’ధర్మాద్వైతాన్ని’’ ఇద్ద రికీ బో ధింఛి ,స్నేహహస్తా లు కలిపి ,
సంధి కుదిర్చి , శాంతి గీతం ఆలాపించాడు .తెలుగు నాట శాంతి కేతనం రెపరెపలాడింది

.తిక్కనగారి హరిహరాద్వైతం  పరమ శాంతిని చేకూర్చింది ‘’ .

  కవిగారు శ్రీ కడెము  వేంకట సుబ్బారావు గారు తన ‘’విన్నపం ‘’లో ‘’ఖడ్గ తిక్కన

కథ-‘’కాటమ రాజు కథలు’’పేరిట ద్విపద ఛందస్సులో ఉన్నది .’’పిచ్చుగుంటలవారు’’ 

దీన్ని బాగా ప్రచారం చేశారు .పల్నాటి వీర చరితక


్ర ు ఉన్న ప్రా శస్త ్యం ఖడ్గ తిక్కనకూ ఉంది

.అందులో లాగా లోలాగా ఇందులో వంచనలు,మాయలు  లేవు .మనుమసిద్ధి

కాటమరాజు ఇద్ద రూ దీరోదాత్తు లే .ఇద్ద రూ నిజాయితీగానే వ్యవహరించారు .అక్కడ మగువ

మాంచాల, ఇక్కడ చానమ్మ ఇద్ద రూ వీరవనితలే .ఇద్ద రూ భర్త లను యుద్ధా నికి సమాయత్త

పరచి వీర తిలకం దిద్ది పంపిన  తెలుగు ఆడపడుచులని పించారు .ఖడ్గ తిక్కన తన శౌర్య

పరాక్రమాలతో శత్రు వులను సైతం మెప్పించాడు .బాలచంద్రు డు నరసి౦గుని తల నరికి

వీరస్వర్గ ం అలంకరిస్తే ,ఇందులోఖడ్గ  తిక్కన బ్రహ్మ రుద్రు ని తలనరికి వీర స్వర్గ ం చేరాడు

.ఈ ఇద్ద రూ వీరాభిమన్యుని పౌరుష పరాక్రమాలకు వారసులే .

‘’’ఖడ్గ తిక్కన కథను పరిగ్రహించేముందు నేను యోగ సమాధి కి రావలసి వచ్చింది

.ఆయోగ చక్షువులతో లోపాలన్నీ తొలగిపో యాయి .చక్కని ప్రేరణాలు ,సముచిత

పూరణాలు బొ మ్మకట్టి నా మనో వేదికపై ఆటాడాయి ,మాటాడాయి.మూల కథకు భంగం

రాకుండా  ,ఇరు వర్గా లవారి గౌరవోన్నతులకు పో షకంగా రచన చేశాను .కావ్యం చివరలో

కవి బ్రహ్మ తిక్కనను ప్రవేశ పెట్టి ‘’పో రునస్ట ం –పొ ందు లాభం ‘’అనే ధర్మోక్తి తో సఖ్యం

కావించి ,మంగళప్రదంగా ఆంద్ర పౌరుష జ్యోతి వెలిగింప జేశాను .ఈ కావ్య రచన చేశాకనే

డా శ్రీతంగిరాల వేంకట సుబ్బారావు గారి ‘’కాటమ రాజు కథలు ‘’గ్రంథం చూశాను

.అందులో కొన్ని సముచిత విషయాలున్నాయి .

  ‘’ఖడ్గ తిక్కన ,కవితిక్కన అన్నదమ్ముల బిడ్డ లు .ఇద్ద రూ మనుమసిద్ధి మహారాజు

సేనాపతిగా కవిగా ఉన్నారు . కవితిక్కన తన ‘’నిర్వచనోత్తర రామాయణం ‘’కావ్యకన్యను

మనుమసిద్ధికి అంకితమిచ్చి ‘’మామా ‘’అనిపించుకొన్నాడు .ఖడ్గ తిక్కన అనేక యుద్ధా లు


జయించి మనుమసిద్ధికి జయశ్రీ కలిగించి ‘’గంధ వారణ’’బిరుదుపొ ండాడు .కవి తిక్కన

లాగానే నేనూ నా కావ్యాన్ని హరిహర నాథునికి  అ౦కితమిచ్చాను ’’అని ఎంతో సమ దృష్టి

తో కవిగారు సుబ్బారావుగారు చెప్పుకొన్నారు .

  నేను చెప్పాలంటే ఈ కావ్యం లో  ప్రతి పద్యం హృద్యంగా ఉంది . మంచి మాటల

పో హళింపు ,చమత్కారం ,అలంకార సౌందర్యం ,పాత్రో చిత భాష ,నాటకీయ సన్నివేశ

చాతుర్యం, ఒకే పద్యం లో వివిధపాత్రల సంభాషణ దేనికదే సాటిగా ఉన్నాయి

.ఉదాహరించాల్సి వస్తే కావ్యమంతా ఉదాహరించాల్సి వస్తు ంది .నాకు అంతబాగా నచ్చిన

కావ్యం .ఇంతటి ఉత్త మ వీర కావ్యం మన సాహిత్య పరిషత్ ల దృష్టిలో పడకపో వటం

ఆశ్చర్యంగా ఉంది .దగ్గ రే ఉన్న నాగార్జు న  విశ్వ విద్యాలయం వారికీ ఆనక పో వటం

విడ్డూ రం .నవ్యాంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ సచివోత్త ములు శ్రీ డి.విజయభాస్కర్ గారికీ

,కృష్ణా జిల్లా రచయితల సంఘానికీ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘానికీ ఈ కవిగారి

గురించి కావ్యం గురించీ తెలియదని పిస్తో ంది .నన్నడిగత


ి ే ‘’అక్షర లక్షలు ‘’చేసే కవిత్వం

ఇందులో ఉంది .హాయిగా చదివిస్తు ంది .ఇంత తేలికగా పద్య రచన చేయవచ్చా అని

పిస్తు ంది ,మార్గ దర్శనం చేస్తు ంది .మనల్ని ఎలివేట్ చేస్తు ౦ది కావ్యం .

  ఆధారం –వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం శత వార్షిక  వేడుకలో నేను శ్రీ

చలపాక ప్రకాష్ గారి  బృందం తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒక మహానుభావుడు శ్రీ

కడెము వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం నాకు ఆత్మీయంగా అందజేశారు

.  మూడు రోజుల క్రితమే  దాన్ని చదివి వారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం

‘’రాయటం చేత నిన్ననే   గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 లో 389 వ గీర్వాణకవిగా వారి

గురించి రాసి సంతృప్తి చెందాను .ఇప్పుడు ఈ వ్యాసం రాశాను .

    ఇప్పుడే వేటపాలెం లైబ్రేరియన్ శ్రీమతి శ్రీ వల్లి గారికి ఫో న్ చేసి శ్రీ సుబ్బారావు గారి

గురించి కావ్యం గురించీ నేను రాసిన విషయం గురించీ తెలియజేసి కవిగారి ఫో న్ నంబర్ 

ఉంటేతలి
ె యజేయమని కోరాను .ప్రస్తు తం తనవద్ద నంబర్ లేదని తెలుసుకొని తెలియ
జేస్తా నని చెప్పి ,కవిగారు ఇప్పుడు 94 ఏళ్ళ వయో వృద్ధు లని  ,మాట్లా డలేకుండా

,కదలలేకుండా ఉన్నారని చెప్పారు .మొన్ననే తానూ వారి ఇంటికి వెళ్లి పలకరించి

వచ్చానని చెప్పారు .అంతటి మర్యాద ఆమె పాటించినందుకు అభినందించాను .

శ్రీ ఖడ్గ తిక్కన కావ్యం లో కవిగారి కవితా ప్రౌ ఢి కి మచ్చుకు కొన్నిపద్యాలు –

‘’శ్రీ గౌరీ హృదయేశ్వర –ఆగమ నిగమాది వినుత ,హరిహర నాథా-భోగీశ్వర ,యోగీశ్వర –

బాగుగ రణ తిక్కన కథ పలుకుదు వినుమా ‘’

‘’శ్రీ కరుడవు ,జగతీ సృజ –నాకరుడవు ,కర్మ యంత్ర నాథుడవగుచున్ –లోకుల నేలెడి

హరిహర –తేకువతో వినుము ఖడ్గ తిక్కన కథలన్’’(ఖడ్గ తిక్కన పౌరుష౦ )

‘’హృదయ పాత్రలో రక్తా జ్య మింత నించి –ప్రా ణ వర్తి రగిల్చి ,శౌర్యాగ్ని పెంచి –తెలుగు

పౌరుష జ్యోతియై తేజరిల్లి –వీడె’’ఖడ్గ తిక్కన ‘’వచ్చెచూడ రండు ‘’

‘’తెలుగు గడ్డ మగంటిమి వెలుగు బిడ్డ -మేఘ గర్జా నుకారి ,క్రొ మ్మెరు పనంగ-అశ్వ మెక్కి

ఖడ్గో జ్వాల  హస్తు డగుచు  -‘’ఖడ్గ తిక్కన ‘’అరుదెంచె,కనుడు బుధులు ‘’(వీర తిక్కన )

‘’హరిహర నాథు డంట,పరమార్ధ హిరణ్మయ కోశ రూపమే –హర గిరి జాద్వయంబు

,పరమార్ధ హిరణ్మయ కోశ రూపమే –

పరము నిహమ్ముకున్ దిగిచి భక్తి రసామృత మందజేసి అం –దరకు దైవ దృష్టియును

,దర్శనమున్ కలిగింతురా ప్రజల్ ‘’(నెల్లూ రు వర్ణన )

‘’జ్యోతి ప్రణవమైన చూడాంబ సుతులు దే-వాంగ జనులు మగ్గ మందు నేసి –సన్న నూలు

పట్టు అరి బుటా చీరెలు –అఖిల దేశములకు అ౦పు  చుంద్రు ’’( నేత మగసిరి )

‘’పుల్ల రడుగ బో యి పో రాట నిలబడి –ముచ్చముడిగి వోడి వచ్చినావు –నమ్ముకొన్న

నృపతి నట్టేట ముంచితి –పరువు బరువు లేని పిరికి పంద‘’ (  తండ్రి ఈసడింపు ) )
‘’పెరటికి నన్ను తెచ్చితివి –పేర్మిని స్నానము చేయుమంటి ,వీ-పరిసరమంత స్త్రీలయిన

వారికి మాత్రమె స్నాన యోగ్యమై-పరగుచు నుండెగాని –మగవారికి న్యూనత గల్గు నట్లు గా

–స్వరచన మిచ్చటన్ జరుప జాలితి  వీ యెగతాళిసైతునా ?’’( భార్యతో తిక్కన )

‘’నాన్నగారు బైటకు వెళ్ళినారు పురుషు –లెవ్వరిటలేరు ,మరి పో తుటీగ రాదు –సిగ్గు

పడకుండ స్నానంబు చేయవచ్చు –పసుపుతో స్నానమును చేసి త్వరగరండు ‘’-(భర్త తో

చానమ్మ )

‘’పత్ని భుజోపరి మూట పట్టు నంట-తల్లి కొమరు నాకలి పొ ట్ట తడుము నంట-కన్నతల్లి

ఎవ్వరికైన కల్పవల్లి –అమ్మ పిలిచెను ,లోపలి కరుగువాడ ‘’( భోజనానికి సిద్ధమన


ై తిక్కన
)

‘’వీర వనితనైతి ,వీర పత్నియు నైతి –వీరమాత నగుచు వీగిపో తి-వారపో సి నీకు

హరతిచ్చిన నాడె-వీరమాత నగుదు వేడ్క పడుదు ‘’(కొడుకుతో తల్లి ప్రో లమ్మ  )

‘’అసదృశముగ నరి వీరుల – మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్ –కసవును

మేయగ బో యిన –పసులును విరిగినవి తిక్క !పాలును విరిగెన్ ‘’(తల్లి అవమానం )

‘’ఇంక నాకు శాంతి ప్రశాంతి ఏమి లేదు –అంతకంత కావేదన అధికమయ్యె-అజ్ఞ తాబ్ది

నిర్మథన జీవాత్మ నేను –ప్రజ్వలత్ భిన్న భౌమాగ్ని పర్వతమను ‘’(క్రో ధాగ్ని పరాభావాగ్ని

తో తిక్కన )

‘’జడ వస్తు వున శక్తి ,శక్తిలో చేతన –చైతన్య మానంద సాగరమగు –జీవాత్మ పరమాత్మ

చేరిక ఒక్కటై –సచ్చిదానందాత్మ సాగరమగు –ప్రకృతిపురుష లాస్య భావ ,తా౦డవభావ –

సహితాభినయ కళాసాగరమగు –ఊర్ధ ్వ దృష్టికి ముక్తి –ఒగిఅధో దృష్టికి-సంసృస్టి యుగ

సౌఖ్య సాగరమగు –అదియె బ్రహ్మ ముహూర్త నిత్యాభినవత –పొ ంగి పొ రలు వేగురు జుక్క

పొ డుపు వేళ-గండు మగడైన ఖడ్గ తిక్కన్న తేజి –చూపు దాటె’’( వేకువ జాము వర్ణన )
‘’కుంతముల వంటి దంతాల క్రు మ్మి పొ డిచి –కంబముల వంటి నాలుగు కాళ్ళ ద్రొ క్కి –

అరటి గెలల తోటల వంటి అరి బలముల –కూల ద్రో యుచు౦డెను మత్త కుంజరములు

‘’(భీకరయుద్ధ ం )

‘’ఘల్లు ఘల్లు న మ్రో గు గజ్జ ల చెడ్డిపై –కుదురుగా పెనుకాసెకోక జుట్టి –ఘణఘణమని

మ్రో గు గంట లోడ్డా ణ౦బు –నడుముపై బిగువుగా నాచికట్టి –ఉక్కు చొక్కావంటి చక్కని

మరువును –బలుపైన ఎదరొమ్ము పైన బెట్టి –పాగా శిరస్త్రా ణ వస్త్వాదికమ్ములు –శిరసున

సొ గసుగా జేర్చి చుట్టి –టముకు తప్పెట్లు మేళ తాళముల తోడ –చిందులను త్రొ క్కుచు

పదాతి సేనలపుడు –వారి వారి ఆయుధముల తీరు లెసగ –పొ లికలని యందు వేర్వేర

తలపడిరటె’’(సైన్య వర్ణన )

‘’ధర్మమును ,క్షాత్రమును నాకు ద్వ్యక్షు లంటి-జ్ఞా ననేత్ర మొక్కటె ఆత్మ శక్తి యంటి-

సో హమే బ్రహ్మమే నేను –జయము నేను –ఇటుల నా రాజ ఋణము నే నీగు చుంటి ‘’

(యుద్ధ ం లో  ఖడ్గ తిక్కన )

‘’రెండు పెద్దపులులు గా౦డురు గాండ్రంచు-బొ బ్బరించి గ్రు డ్లు నుబ్బరించి –పళ్ళు కొరుకు

చుండి పంజా విసరు చుండి –పో రునట్లు వారు పో రిరపుడు ‘’(ఖడ్గ తిక్కన ,బ్రహ్మ

రుద్రయ్యల ద్వంద్వ యుద్ధ ం )

‘’ప్రళయ కాల రౌద్రో ద్రేక భయద కాళి-నాల్క వంటి తిక్కన కత్తి నాట్యమాడె-మిత్తి మిడి గ్రు డ్ల

జిగి వంటి మెరపులుమిసె-నిప్పు రవ్వలు పువ్వులు నింగి విరిస’ె ’(ప్రళయ భయంకర ఖడ్గ

తిక్కన )

‘’కొంచె మూపిరితో ప్రా కి కొనుచు పో యి –ఖడ్గ తిక్కన్న ధ్వజభూమి కన్ను మూసె-జ్ఞా న

కర్మ యోగముల సంస్కారులైన – ఎట్టి వారికి నైన మోక్షైక  ఫలమె’’(ఖడ్గ తిక్కన వీర

మరణం )
‘చిజ్జ గాత్మక మీ విశ్వ సృష్టి యెల్ల-ఈశ్వరోత్పన్న ,మాత్మజులెల్ల జనులు –సో దరులుగ

జీవింపక ,ఒకరి నొకరు –చంప జూతురే?వారికి చావు రాద?’’(కవి తిక్కన శాంతి సందేశం )

‘’తిక్క యజ్వ మహా మంత్రి ధీ నిదాన –నా నమస్కృతుల్ మీ ఉపన్యాసమునకు

‘’(మనుమా సిద్ధి )

‘’తిక్కన మహా కవీ !మీ సుదీ గరిమకు –మాకు కనువిప్పు కలిగె నమస్కృతు

లివె’’(కాటమ రాజు )

‘’ఖడ్గ తిక్కనతో పో రాడగలుగు వాడు –రుద్రమూర్తికి ఈడైన భద్రమూర్తి –అట్టి జగదేక

వీరులే అంతమైరి –అయ్య బ్రహ్మ రుద్రయ్య ! జోహారులయ్య ‘’(వీరులకు తిక్కయజ్వ

నివాళి )

‘’యుద్ధ మె ఆన్ని తీర్చునను యోజన మంచిది కా,దదేఅసం –బద్ధ ము –గెల్చి ,గద్దె గొని

పాండవులే ,యువరాజు నెన్నుచో –ఇద్ధ కళా నిరాత్ముని పరీక్షితునిన్ గొనినారు ,శాంతి

సం-సిద్దత బూని యెల్లరును క్షేమమునన్ బ్రతుకంగ  జెల్లదే’’(కవి  తిక్కనార్యుని ప్రజాహిత

శాంతి సందేశం )

    ఈ కవిగారి గురించి వారి కావ్య రచన గురించి నేనూ ఇప్పటిదాకా

తెలుసుకోకపో యినదుకు సిగ్గు పడుతున్నాను .ఇంతటి కావ్యాన్ని చదివి ఆస్వాదించలేక

పో యినదుకు బాధగా ఉంది .ఇప్పటికన


ై ా చదివి అందులోని సారాన్ని మీతో

పంచుకొన్నదుకు మిక్కిలి సంతృప్తిగా ఉన్నాను .. మీ-  గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-19-

ఉయ్యూరు

  ఇప్పుడు మీకు శ్రీ  కడెము వేంకట సుబ్బారావు కవి వరేణ్యుల గురించి నేను నిన్న

గీర్వాణం-4 లో రాసిన వ్యాసం పొ ందుపరుస్తు న్నాను

 
    గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)

ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గ ర పందిళ్లపల్లి గ్రా మంలో శ్రీ కడెం వేంకట సుబ్బారావు కవి

జన్మించారు .తండ్రి శ్రీ లక్ష్మయ్య .తల్లి శ్రీమతి కోటమ్మ .ప్రథమగురువులుబ్రహ్మశ్రీ నాచకోటి

నాగయ్యగారు .ఆధ్యాత్మిక గురువులు శ్రీ  అ.ప్ర.శ్రీ ములకల వేంకట సుబ్బయ్యగారు .

  కవిగారి సాహిత్యాధ్యయనం అంతా పొ న్నూరు శ్రీ భావనారాయణ స్వామి వారి సంస్కృత

కళాశాలలో సాగింది .1954 లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి భాషా ప్రవీణ పట్ట ం

పొ ందారు .1954 నుండి వేటపాలెం లోని శ్రీ బండ్ల బాపయ్య హిందూ హైస్కూల్ లో

ఆంధ్రో పాధ్యాయ పదవిలో చేరి రిటైరయ్యే వరకు అక్కడే పని చేశారు .

 సుబ్బారావు కవిగారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం రచించారు .దీనిని15-5-

1980 న మద్రా స్ లో గ్రా మ ఫో న్ రికార్డింగ్ చేయించి 6-4-1984 న ఆవిష్కరింప జేశారు .కవి

గారు తెలుగులో’’జీవన జ్యోతి ‘’పద్య కావ్యం రాసి 1964 లో తమ హైస్కూల్ లోనే

ఆవిష్కరణ జరిపించారు .’’పుణ్య పురుషుడు ‘’కావ్యం రచించి 11-8-1975 లో ఆవిష్కార

మహో త్సవం జరిపారు  ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యాన్ని రసో దంచిత౦గా  వీర శృంగార

స్ఫోరకంగా రచించి తమకవితా ప్రతిభ చాటారు .శ్రీ దేవల మహర్షి చరిత ్ర రాసి 6-41984 లో

ఆవిష్కారం జరిపించారు .

   విద్వత్ కవి అయిన శ్రీ కడెం వెంకట సుబ్బారావు గారికి 11-81975 నకరుణశ్రీ జంధ్యాల

పాపయ్య శాస్త్రి గారు  ‘’కవి రాజు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’కనకాభిషేకం ‘’చేసి

సువర్ణా క్షరాలతో చరిత్ర సృష్టించారు .శ్రీశైలం లో 18-11-1984 న  దేవాంగ సత్ర

ప్రా రంభోత్సవ సమయంలో   ఆంద్ర ,కర్ణా టక ,ఒరిస్సా రాష్ట్రా ల వారిచే ‘’సాహిత్య సరస్వతి

‘’బిరుడునండుకొన్న కవి వరెంయులు సుబ్బారావు కవిగారు .వేటపాలెం సారస్వత నికేతన్

గ్రంథాలయంలో అరుదైన ‘’పుష్పకిరీట’’సన్మానం అందుకొన్నారు .’’వస్త ్ర నిర్మాత

‘’మాసపత్రికకు కవిగారు గౌరవ సంపాదకులు .


  కవిగారి శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం నాకు లభ్యమవలేదు కాని  వారి శ్రీ ఖడ్గ తిక్కన కావ్యం

లో కనిగిరి ప్రభువు కాటమరాయని చేత ,నెల్లూ రు ప్రభువు మనుమసిద్ధి సేనానిఖడ్గ

తిక్కన తో ద్వంద్వ యుద్ధా నికి పంపబడిన ముదిగొండ బ్రహ్మయ్య చేత చెప్పి౦చిన శ్రీ

పరమేశ్వర  సుప్రభాత  శ్లో కాలు కనిపించాయి .కవిగారి సంస్కృత పాండిత్యానికి ఇవి

మచ్చుతునకలు –

‘’శ్రీ సహస్రా ర పద్మస్థ జ్యోతిర్లింగ-చిదాత్మక –ప్రవర్త తే సుప్రభాతం  -ఉత్తి ష్ట పరమేశ్వర

‘’శృంగార శోభి గురు మస్త క జూట గంగ –చంద్రా వతంస –నిటలేక్షణ,శేష భూష –దుర్వార

రాక్షస  విదారణ ,శూలపాణే-కాళీ సనాథ –చరణౌ శరణం ప్రపద్యే.

  సాహిత్య సరస్వతి ,కవిరాజు శ్రీ  కడెం వేంకట సుబ్బారావు గారు ‘’నేత నేయు దేవాంగ

కులోద్భవులగుట చేసి సంస్కృతాంధ్రా లు ,గ్రా ంధిక  వ్యావహారికాలు ,సంప్రదాయ –

ఆధునికతలు రచనలో పడుగు -పేక లయినవి ‘’అని వీరి కవిమిత్రు లు ,బండ్ల బాపయ్య

హిందూ జూనియర్ కాలేజి మాజీ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.బి. రాఘవేంద్ర రావు అన్నమాటలు 

అక్షర సత్యాలు .

ఆధారం -30-12-18 ఆదివారం వేటపాలెం లైబర


్ర ీ శత వసంతోత్సవ వేడుక సందర్భంగా శ్రీ

చలపాక ప్రకాష్ గారి తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒకాయన నాకు అత్యంత

ఆభిమానంగా అందజేసిన శ్రీ కడెం వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం.

శ్రీ శీలా వీర్రా జు

 పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం-1

ప్రముఖ చిత్రకారులు ,కవి, నవలా, కదా రచయిత సమాచార శాఖోద్యోగి,ఆంద్ర సాహిత్య


అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ శీలా వీర్రా జుగారికి  శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచి
సరసభారతిద్వారా మూడు నెలల క్రితం 21-9-14 బందరులో  అందజేసిన’’ బాపు –రమణ
ల స్మారక పురస్కారం ‘’ప్రదానంచేసిన  రోజున రెండో సారి సన్నిహితం గా చూసి మాట్లా డే
అవకాశం లభించింది .ఆనాడు ఆ దంపతులు ఇచ్చిన ‘’పడుగు పేకల మధ్య జీవితం ‘’అనే
పుస్త కం  నాలుగు రోజుల క్రితమే చదివే వీలు కలిగి చదివి ముగ్దు డినయ్యా . అది  బాల్యం
నుండి వివాహం దాకా వీర్రా జుగారి జీవిత చరిత్ర .దీర్ఘ కవిత .ఇందులో ఆయన కన్నీళ్లు
కస్టా లు సుఖాలు దుఖాలు స్నేహాలు మానాలు అవమానాలు పురస్కారాలు ప్రో త్సాహాలు
,ఎక్కిన శిఖరాలు పడదో సిన అంశాలు అన్నీ పడుగూ పేకల్లా అల్లి రాసిన మనోహర కవిత
.అన్నీ యదార్ధ సంఘటనలే .ప్రతి పదం శిల్పమే .ప్రతి వాక్యం చిత్రమే .ప్రతి పేజీ
అనుభవానికి అద్ద మే.నాకు ఏంతో నచ్చి మీలో ఎక్కువమంది చదివి ఉండరనే ఉద్దేశ్యం తో
మీకు అందులోని స్వారస్యాన్ని అందజేయాలని  రాస్తు న్న నా చాపల్యం ఇది .ఎక్కువగా
వీర్రా జుగారి  మాటలనే ఉటంకిస్తూ ఆసొ గసును అనుభవైక వేద్యం చేస్తు న్నా .

   తన పుట్టిన నేపధ్యాన్ని ముందుగా చెబుతూ రెండో ప్రపంచ యుద్ధ ం మరో  అయిదు


రోజుల్లో భూమిని ఆకాశాన్నీ ఏకం చేసే భయం తో విరుచుకు పడే ముందు రాజమండ్రి లో
‘’ఆసుకండేల పరుగులకీ –రాట్నం చక్రా ల తిరుగుళ్ళకీ మధ్య నేత మగ్గా ల రాత్రిం బవళ్ళ
కదలికలకీ నిలయమైన ఓ చిరుగుల చేనేత పేటలో –హరికేన్  లాంతరు వెలుగులో’’
పుట్టా నన్నారు .అప్పుడు ఆ వెలుతురూ ఇన్ని రంగుల్ని దాచిందని ,ఇంత అందం
భూమ్మీద పరచుకుని ఉందని తెలీదట .ప్రతి శబ్ద ం లో సంగీతం ఒదిగఉ
ి న్ద ని తెలీదు .అటక
దూలానికి కట్టిన ఉయ్యాలలో ఊగానని ,అప్పుడే తొలిసారి సంగీతం విన్నాననీ ,నాన్న
బుజం పై పడుకొని మొదటిసారి రంగుల ప్రపంచాన్ని చూశారు .మేనత్త చంకనేసుకొని
తిప్పినప్పుడు ప్రపంచ అందాలు చూశారు .అన్నప్రా సనప్పుడు ఇష్ట మైన పుస్త కాన్నే
పట్టు కొన్నారు ‘’.ఊహ  వచ్చాక బాల్యం రెక్కల గుర్రమైంది . వేళ్ళ సందుల్లో ంచి జారిపో యి
కాలం వెంట పరుగిడింది ‘’.

  ‘’ఉత్త రాంధ్రలో విజీనగరం’’నగరం అవతల నిత్యం నిద్రపో యే ‘’జామి ‘’కుగ్రా మం నుండి వీరి
పెద్దలు పందొ మ్మిదో శతాబ్ద ం లో పాతిక చేనేత కుటుంబాలతో  వలస వచ్చి రాజమండ్రి చేరి
‘’జాన్ దొ ర ‘’దయతో ఊరవతల ఊసర క్షేత్రం లో ఇల్లు కట్టు కొని కృతజ్ఞ తగా ‘’జామ్ పేట
‘’అని ఎరుపెట్టు కొన్నారు ఆ ప్రా ంతాన్ని .కులవృత్తి అయిన నేతను పక్కకు పెట్టి తాతలు
వ్యవసాయం చేసి కూడబెట్టిన దాన్ని తండ్రు లు హారతి కర్పూరం చేశారు .’’నేను అడుగు
పెట్టేసరికి పూర్నానుస్వారమైంది ‘’అని గోడు వెళ్ళ బో శారు .కాకిపిల్ల కాకి కి ముద్దు
అయినట్లు ఎవరిబాల్యం వారికి ముద్దే కదా .ముచ్చటేకదా ‘’బాల్యం అంటే జ్ఞా పకాల పొ రల
మధ్య దాచుకొన్న నెమలి కన్ను ‘’అన్నారు .అది చైతన్యం తో మెరుపు జలతారై తనను
అలరిస్తూ నే ఉందనిసంబరపడ్డా రు .గోదారి తనకు పరుగు నేర్పిందట .ఏపని చెప్పినా
పరిగెత్తు కు వెళ్లి చేసేయ్యటం ,రివర్స్ గేర్ లో వెనక్కి పరుగు పరుగున రావటం అలవాటై
స్కూలు పరుగుపందాల్లో బహుమతులకు తోడ్పడింది .మన బాల్యమూ ఇలానే గడిచింది
.రాళ్ళు తగిలి తూలిపడి మోకాలి చిప్పలు డొ క్కు పో యాయి ఎన్నో సార్లు .ఆ మచ్చలు లు
నేటికీ సాక్ష్యాలు .అక్షరాభ్యాసం నాడు ఆర్భాటం గా రిక్షాలో ఊరేగి స్కూల్ కు వెళ్ళారు. అది
తమకు తలకు మించిన ఖర్చే అయినా ‘’చదువుకొని ఆఫీసరై కడుపులో చల్ల కదల కుండా
తమని కూచో బెట్టి ఉద్ధ రించి ఊళ్లే లుతాడని ‘’ తండ్రి  అంతటిఖర్చు చేశారట .కాని ఆనాడు
‘’చదువూ అర్హతా ఉన్నా ,ప్రమోషన్ లకు సవా లక్ష అడ్డ ంకులు ఉంటాయని –ఇతరేతర
అర్హతలతో ఈజీగా నిచ్చేన్లేక్కి పో వచ్చని ‘’ఆ నాడు తన తండ్రికి తెలీదన్నారు .’’తమ
‘’బంగారు కొండ ‘’ఎంజీవోగా చేరి ఎంజీవోగానే పదవీ విరమణ చెయ్యాల్సి వస్తు ందని
సత్తెకాలపు మనిషి పాపం !నాన్నకి తెలీదు ‘’అన్నారు .

     ‘’యుద్ధా న్ని రెక్కల మీద మోసుకు పో తున్న విమానాల్ని చూసి –కళ్ళల్లో కాంతి
మలగి –‘’భయం తో మాటిమాటికీ ఆకాశాన్ని చూసే పెద్దల ను చూసిన తనలాంటి
పిల్లలకు ఆశ్చర్యమే .వారి ఆందో ళనలు వీరికి తెలీని విషయాలు .ఎప్పుడూ చూడని ‘’లోహ
పక్షులు ‘’ఈ అక్కు పక్షుల అక్షులకు వినోదం .’’కోడి గుడ్డు బుడ్డి  కిరసనాయిలు దీపం
వెలుగులోనే కునికిపాట్లు పడుతూ సాగింది ‘’ఆయన చదువు .ఆనాటి మనకూ అంతేగా
.ఇంట్లో హరికేను లాంతర్ ఉన్నా ‘’అది కిరసనాయిలు తాగు బో తు’’అని దాన్ని
వెలిగించేవారు కాదు .పెద్దా బాల శిక్షతో వేసిన చదువు పునాది బలంగానే పడిందట .

‘’జన్మన్ సిల్వర్ పాత్రల పో తలతో ,శ్రమ జీవుల చెమట పూతలతో  ఎప్పుడూ హడావిడిగా
ఉండే బస్తీలో ‘’నిదానం గా చదువుల ప్రస్తా నం సాగింది .రామమూర్తి మేస్టా రికి అర్ధో
రూపాయో నెలసరి జీతం తో అక్షరాభ్యాసం ఆరంభమై నాలుగులో ప్రైవేటు చదువు మొదలై
టైం మిగిలితే బొ మ్మలేయించేవారు మేష్టా రు. అప్పుడే ‘’ఎదుట ఉన్న మునిసిపాలిటీ వీధి
లాంతర్ని చూసి అప్పుడే ఆకాశం లో ఎగిరిన విమానాన్ని గుర్తించి ఆ రెంటి మధ్యా ఒక
ఇల్లు సృష్టించి ‘’పంతులుగారికి చూపి మెప్పుపొ ంది అరచేతిలో ‘’శ్రీ మార్కు ‘’పడటం
అంబరాన్ని అంటే సంబరాన్ని కల్గించి అ పలకను పదిలంగా ఇంటికట్టు కెళ్ళిఅమ్మానాన్న
మేనత్త ల అభినందన చూపుకు పులకించారు .పెదనాన్న చేతిలో పెట్టిన ‘’ప్రైజ్ మనీ
అణాకాసు ‘’కు మురిసప
ి ో యారు.ఆయన   రంగు పెన్సిళ్ళు రెండు  కొనిచ్చిన ప్రో త్సాహం
తో బొ మ్మలపై విజ్రు మ్భించారు .అప్పుడే తెలిసిందట ‘’నాచేతిలో బొ మ్మల గీత ఉన్ద ని
,ఓపిగ్గా కూచుని వేస్తె పొ ందిగ్గా రేఖలు కుదురుతాయని ,చక్కగా బొ మ్మలు  వేయ గలను
‘’అని .చిన్న ప్రో త్సాహం ఎంతటి బలీయమైన ఆలోచనకు పునాది అయిందో
తెలుస్తు న్దిమనకి .

          

 పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం -2

దీపావళికి ‘’ఉప్పూ సూరేకారాలతో కలిపి ఉప్పు పొ ట్లా లు కట్టి –రాత్రంతా విష్ణు చక్రా ల్లా
‘’తిప్పారు .శ్రీరామనవమికి ఎదో అరుగుమీద ‘’గొనె బరకాలు కట్టి –చిట్టీ పొ ట్టీ నాటకాలు వేసి
–అట్ట కిరీటాలకు, కత్తు లకీ మెరుపుల ముచ్చి రేకులు అతికించి ‘’మురిసేవారు వీర్రా జు
గారు .’’పండగంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకొనే వేడుక కాదు .పది మంది కలిసి చేసే వేడుక
‘’అని చక్కని అర్ధం చెప్పారు .శివరాత్రి ఉత్సవాల్లో పౌరాణిక జానపద సాంఘిక
నాటకాలాడటం చూశారు .తోలుబొ మ్మలాట మొదటి సారి చూసి కేతిగాడు –బంగారక్క
కడుపుబ్బా నవ్వించటం తో మురిసప
ి ో యారు .’’గొనె పట్టా లు చంకనేసుకెళ్ళి ముందు
వరుసలలో పరుచుకొని –చివరికంటా మేలుకొని చూశారు .
   బంధువులతో ఉప్పాడ సముద్రం చూసి ‘’మా ఊరి గోదారినే తన చట్రా ల్లో బిగిన్చుకోలేని
కళ్ళు –ఇంత విశాల సముద్రా న్ని ని౦పు కోటానికి –దృశ్య దృశ్యాలుగా పలు ఫ్రేముల్లో కి
కత్తి రించుకొన్నారు ‘’.అసలే ఇల్లు ఇరుకు అందులో పూర్వకాలపు భోషాణం సగం స్థ లాన్ని
ఆక్రమించేసింది .ఇక హాలె అందరికి శరణ్యం .వానా కాలం శీతాకాలం అందులోనే అందరూ
‘’నత్త గుల్ల లు ‘అయ్యేవారట .పెదనాన్న గౌరవం ఆస్తితో బాటు ‘’అనులో మాను పాతమైంది
‘’అంటారు .ఉమ్మడికుటుంబం .ఇల్లు ఒక్కటే ‘’కాని కుంపట్లు వేరు ‘’పెదనాన్న గదిలో ఉన్న
రవివర్మ ప్రింటులు సీనరీ పటాలు ,’’బట్ట ల్లేని ఆడామే పాల రాతి విగ్రహం ‘’పాతకాలపు
అందమైన పాత్ర సామాను ఉండేదట .పెదనాన్న పెంచుకొనే నెమలిని చూసి వీర్రా జు
గారిమనసు నాట్యమే చేసద
ే ి .దాన్ని పిల్లి కరిచి తినేస్తే ‘’మనాది ‘’తో మూడు రోజులు బడికి
ఎగగోట్టా రు .పెదనాన్న గదిలో బొ మ్మలే ‘’మనసుకు దారేయ్యక పొ తే –ఇప్పటి ఈ
నాబొ మ్మలకొలువు ఇంట్లో వెలసేదే కాదు ‘’అని ఆస్పూర్తికి కృతజ్ఞ తలు ఘటించారు .

బుల్లి వీర్రా జు గారి నెత్తి న చేయి పెడితే అదొ క గొప్ప శుభ సూచకమని అందరూ అభిమానం
గా దగ్గ రకు తీసుకొని ఆత్మీయంగా హత్తు కోనేవారట . బల్లి పడిన  దో ష నివారణ చేసుకొనే
వారట .కంచి బంగారు, వెండి బల్ల్లులను తన చిన్నారి చేతులతో తాకించిన ఫైలితమే ఇది
అంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును గుర్తు కు చేసుకొని ఆరోజు ‘’ప్రతి చెట్టూ –
త్రివర్ణ పతాకల ను పూసింది –ప్రతికొమ్మా –రంగుల తోరణాలను కాసింది ‘’అని భావ
గర్భంగా చెప్పారు .కొత్త బట్ట లు కట్టు కొని ,చొక్కాలకు జెండా బిళ్ళల్ని తగిలించుకొని
‘’కాగితం జెండాల్ని వెదురు బద్ద ల మీద ఎగరేసుకొంటూ బడికి వెళ్ళారు ‘’.

 ‘’ ఎదిగిన కొద్దీ ఎదురు దెబ్బలు తగిలి –అనుభవం పండిన కొద్దీ వాస్త వం తెలిసి వచ్చి –
హైస్కూలు రోజుల్నాటికే –కళ్ళ ముందు –మేడిపండు కనిపించి వెక్కిరించింది ‘’అని జీవితం
లోని బో లుతనాన్ని చెప్పారు .

             క్రమంగా బొ మ్మలపై ఆసక్తి ‘’రేఖలతో బాటు –రంగుల్నీ రంగరించటం మొదలు


పెట్టా యి వేళ్ళు ‘’.పిల్లల రాతపత్రిక ‘’బాల సేన ‘’లో బొ మ్మల్ని గీసి గీసి –నా వేళ్ళు
నడకలు నేర్చుకోన్నాయి ‘’అని తన ప్రో గ్రెస్ తెలిపారు .’’కుల వ్రు త్తి చేనేతకు –మినియేచర్
రూపం –నవారు నేత నేర్చుకుంటున్నప్పుడు –నారక్త ం లో ఆ పని తనం ఇంకా ఇగిరప
ి ోక
–జీవించి ప్రవహిస్తూ ఉందేమో మరి ‘’అంటూ ‘’వెళ్ళు చక చకా సాగి లాంగ్ బెల్ కొట్టేసరికి –
అడుగున్నర నవారు తయారైంది ‘’అని స్కూల్ లో క్రా ఫ్ట్ పీరియడ్ లో నవారు నేత నేసన
ి
అనుభవాన్ని కవిత్వీకరించారు .

‘’నా బడి పుస్త కాలు తప్ప –రామాయణ భారతాలైనా లేని ఇంట –జోలపాటలే తప్ప –
ఊర్మిళాదేవి నిద్రా లూ ,రుక్మణీ కళ్యాణాలు –వినిపించే అవకాశం లేని చోట మేగజైన్లేకాదు –
దినపత్రికలూ కలికానికి కూడా  కనీ పించని ఇంట ‘’పుట్టిన తనకు పుస్త క పఠనం పిచ్చి
ఎందుకు ఎలా పట్టిందో !అని ఆశ్చర్యపో యారు వీర్రా జు గారు .అర్ధణాకి అణాకి పిల్లల
పుస్త కాలు కొని మిత్రు లంతా వంతులవారీగా చదివే వారట .ఇక్కడే ‘’నా భవిష్యత్ సాహిత్య
జీవితానికి –తోలి బీజంఇలా   పడి ఉండచ్చు ‘’అని ఊహించారు .

 వేసవి తీవ్రతను చెబుతూ ‘’చెమటలో తడిసి ముద్ద యిన పగటిని –గోదారి గట్టు న రైలింగ్స్
మీద ఆర బెట్టు కోవ టానికి –పనిగట్టు కు వచ్చే –వేలాది ఊరి జనానికి –గోదావరి –విసన
కర్ర అయ్యేది ‘అద్భుత భావ చిత్రమిది .’’చల్ల ని చూపుల్తో స్వాగతం పలికే స్నేహ మూర్తి
అయింది  ‘’అని గోదావరిమాతకు క్రు తజ్ఞా తాంజలి పట్టా రు కవిత్వం తో .సూర్యాస్త మయం
ఆయనకు ఎలా ఉందొ తెలుసా?’’కొవ్వూరు  కొబ్బరి తోటల గూట్లో కి –చల్ల గా సూర్యుడు
దూరి తలుపేసుకోన్నట్లు ‘’ఉంది వేసవి గోదావరి వర్షా కాల గోదారి ఎలా కన్పించాయి
వీర్రా జుగారికి ?’’వేసవిలో మన్ను తిన్న జెర్రి గొడ్డైన గోదావరి –వర్షా కాలం వచ్చేసరికి –కోడె
తాచై బుసలుకోట్టేది ‘’వరద గోదారి భీభత్సాన్ని వర్ణిస్తూ ‘’గట్ల ని ఢీకొని –మట్టిని
కరగించుకొని –యెగిరి పడుతూ –సుళ్ళు తిరుగుతూ –కూకటి వేళ్ళతో కూల్చిన చెట్లని –
జుత్త ట్టు కొని ఈడ్చుకు పో తోంది .‘మనుషుల శవాల్ని సైతం –సాగర శ్మశానానికి
మోసుకుపో యే’’శవ వాహికగా కనిపించింది .చూడ వచ్చిన జనం తో తానూ ‘’గట్టు న
ప్రతిష్టించిన రాతి బొ మ్మ ‘’అయ్యేవాడట .’’తాటేత్తు నీటిలో మునిగి-కలప దుంగలు నీటి
వరవడికి –ఇళ్ళమీద విరుచుకు పడ్డ ప్పుడు –‘’విలాసాలు ‘’లేని దుంగలు వీదిజనాల పాలై
–నాన్న వ్యాపారం గంగ పాలైంది ‘’అని మొత్తు కొన్నారు .పెదమామయ్య  తన తండ్రికి
డబ్బిచ్చి కిరాణా కొట్టు పెట్టిస్తే  ఆరు నెలల్లో మూతపడింది .గోదావరి వరద మహాత్యం తో 
కుటుంబం  ఆర్ధికం గా చితికి పో యింది .వెన్ను విరిగిపో యింది

  బాల్యం లో ధవళేశ్వరం ఆనకట్ట చూసి భావ కవిత్వం మనసులో పొ ంగి ‘’నీలం రంగు
పులుముకొన్న నీలాకాశం –పై నించి కిందికి దిగి వచ్చి –ఆకాశమూ భూమీ ఒకటై –కళ్ళ
ముందంతా –ఒకే రంగు పరచుకొని –కళ్ళల్లో ప్రతిఫలించిన నీలం రంగుకి –మా కళ్ళే
నీలాలై మెరిసప
ి ో యాయి ‘’మరో కృష్ణ శాస్త్రి మనకిక్కడ దర్శన మిస్తా డు .

పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం -3

  కదా లేఖన పో టీ లో పాల్గొ ని ‘’పో టీ ఉంటేనే ప్రతిభకి రాణింపు ‘’అని తెలుసుకొని ‘’ఒక
నోటు పుస్త కం నిండా సాగి- అన్న ప్రా సన నాడే ఆవకాయ అయ్యింది ‘’అని
అత్యుత్సాహాన్ని తెలియబరుస్తూ కలం పట్టించిన తన చేత కద రాయిన్చించి’’అని సంబర
పడ్డా రు .ఆ ‘’నవలా కద’’ పత్రికకు పంపిస్తే అడ్రస్ గల్ల ంతయ్యింది .ఆని నిరాశపడలేదు
.’’ముడుచుకొన్న ఆలోచనల్లో చురుకుదనం పుష్పించి –అభిరుచుల్లో –కొత్త దనం అల్లు
కుంటోంది ‘’అని ముచ్చటపడ్డా రు .తెలుగు స్వతంత్రలో రెందో పెజీ లోపడే కవిత్వాలు చూసి
కవిత్వపఠనం పై దృష్టి మళ్ళింది .బహుమతులు ప్రతిభకు కొలబద్ద లూ అద్దా లు కాక
కపొ వచ్చు కాని  ‘’ప్రో త్సాహానికి ప్రేరకాలు ‘’అని నమ్మారు .జిళ్ళా యువజనోత్సవ  చిత్ర
లేఖన పో టీలలో ‘’పొ ందిన ప్రధమ బహుమతి కేటలిస్ట్  అయి,కళా రంగం లో ముందుకు
కదిలించింది ‘’.ఆ బహుమతి డాక్టర్ గరిక పాటి రాజా రావు గారి చేతులమీదుగాగ్రహించటం
గౌరవం, చిరస్మరణీయం అయింది .

  తాము ఉండే పేటలో కాంగ్రెస్ జండా ఎగరగా ఎన్నడూ చూడలేదట వీర్రా జుగారు .ఎక్కడ
చూసినా ‘’యెర్ర జండేర్ర జండా  ఎర్రెర్రని జెండా ఎర్రజండా ‘’అని నారాయణ మూర్తి
పాటలాగా రెప రెప లాడేవి .’’పార్టీ మీద నిషేధం ఉక్కు పాదమై వాలినప్పుడు –ఇంటిమీది
జెండా పీకస
ే ుకోన్నారుకాని –పార్టీ మీద నమ్మకాన్ని వదులుకోలేదు ‘’అని పార్టీపై  తన
అభిమానాన్నితెలిపారు .కమ్యూనిస్ట్ మిత్రు డు కుందుం ప్రకాశ రావు  ఆప్త మిత్రు డు .’’నా
అక్షర గమనానికి ప్రత్యక్ష కారణం అతనే ‘’అని కృతజ్ఞ త చెప్పుకొన్నారు .ఆవంత్స సో మ
సుందర్ ఆధునిక సాహిత్య పరిచయం చేశాడు .’’రచన బాగోగులని తూకం వేసే తూనిక
రాళ్ళూ యేవో అతని దగ్గ రున్నాయి ‘’అని ఆయన ప్రతిభను కీర్తించారు .’’నన్ను
రచయితగా శిల్పించిన వాడు అక్షరాలా అతనే ‘’అని అన్నారు.’’వయసు పెరుగుతున్న కొద్దీ
–ఇంటి పరిస్తితులు అర్ధమై –మనసులో చిక్క పడి –బాల్యం మెల మెల్లగా పట్టు
సడలించుకొని –‘’దూరం గా జరిగప
ి ో యింది .

       నూనుగు మీసాలు తేనే రంగులో మెరుస్తు న్నప్పుడు –‘’అందం అప్పుడు కాంటాక్ట్
లెన్స్ అయి –నాకళ్ళల్లో అమరిందేమో ?’’అన్నారు యవ్వన ప్రా దుర్భవాన్ని కవిత్వం లో
ఒలక బో స్తూ .వందేళ్ళ చరితగ
్ర ల కాలేజి లో చేరి ‘’ఆనంద గర్వాలు –మనసును ఉయ్యాల
లూపాయి ‘’.అంటారు .దీనికి కారణం ‘’ఓ చారిత్రిక వార సత్వపు స్రవంతిలో –నేనో బిందు
వౌతున్నందుకు ‘’పొ ందిన గర్వం అది .సంస్కృతీ వారసత్వానికి ముచ్చట అది .పెదనాన్న
ఇల్లు గుల్ల చేసుకొని ,నిండు దరిదం్ర తో మంచాన పదడి చనిపో తే ,పెద్దమ్మ  భారమూ
తండ్రిమీద పడి నా తండ్రిబెదరలేదట .తల్లి ఒంటిమీద నగ నట్రా కాళ్ళోచ్చి కదిలిపో యాయి
.పెదమామయ్య సాయమే దిక్కైంది.స్కాలర్ షిప్ అంది తల్లి చేతుల్లో డబ్బు పెడితే ‘’తన
కలల సాకారానికి –వర్త మాన చిత్రం –ఆమె మనసులో –అస్పష్ట ంగా కదిలి ఉండాలి ‘’అని
ఊహించారు .

      కాలేజిలో పై ఖర్చులకు గాను ఊళ్ళో చిన్న పత్రికలకు కోరిన బొ మ్మలేసి


చిలక్కొట్టు డు డబ్బు సంపాదిస్తూ కుటుంబం పై భారం పడ కుండా చూసుకొన్నారు.దామెర్ల
రామా రావు గారంటే ‘’అజంతా చిత్రా ల రేఖల లాలిత్యానికి –దాని సమవర్ణ లేపన
సౌందర్యానికి –పాశ్చాత్య దేశాల అంగ సౌష్ట వాన్ని జోడించి –వంగ దేశపు వాష్ టెక్నిక్ ను
మేళవించి –సరి కొత్త ఆంద్ర చిత్రకళా శైలిని  సృష్టించిన ‘’మహానుభావుడు అని కీర్తి కిరీటం
చిత్రకళా భాష లో చెప్పి, పెట్టా రు .’’ఆంద్ర చిత్ర కళా పునరుజ్జీవన వైతాళికుడు ‘’అన్నారు
.మూడు పదుల వయసులోనే నూరేళ్ళు నిండిన  దురదృష్ట వంతుడు రామారావు .
ఆయన స్మ్రుతి చిహ్నమే రాజమండ్రి లో వెలసిన ‘’కళా గౌతమి ‘.’రామారావు ఆప్త మిత్రు డు
,చిత్రకళలో మరో మేరువు అయిన వరదా వెంకట రత్నం గారి శిక్షణలో వీర్రా జు గారు
చిత్రకళా రహస్యాలు తెలుసుకొన్నారు .స్కెచ్ పుస్త కాలను చిత్రా లతో నింపి వేళ్ళకు రేఖా
సో యగాన్ని సమకూర్చుకొన్నారు .

  చిత్రా ల్లో జీవాన్ని ,చైతన్యాన్ని వేగాన్ని ని౦పు కొంటూ వెలుగు నీడల సహజ
సౌందర్యాన్ని అడ్డు కొంటూ తనను తానూ చిత్రకారుడిగా ఆవిష్కరించుకొన్నారు వీర్రా జు
గారు .తన ప్రయతనం కీర్తికోసం కాదని ఆర్దికావసారలకోసమే నని నిజాయితీ గా చెప్పారు
.ఆస్థా నకవి శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి చేతులమీదుగా చిత్రకార సన్మానం అందుకొని
పులకించారు .అప్పటికి వయసు పద్దెనిమిదే అన్నది కొసమెరుపు .

  ‘’బిడియానికి పై తొడుగు మౌనం .చొరవకు పై తొడుగు మాటకారి తనం ‘’అని చక్కని


అర్ధం చెప్పారు .ఆ రెండూ తనకు లేవు .’’గుండేల్లో తుల్లో కి తొంగి చూస్తె కాని అర్ధం కాని
వాడిని ‘’అని ఆవిష్కరించుకొన్నారు తన్ను తాను .కాలేజీ తెలుగు శాఖ ఆహ్వానంపై
వచ్చిన బాల బంధు బి. వి .నరసింహా రావు గారు ‘’ఆడుతూ పాడుతూ –హావ భావాతో
చేసన
ి ఉపన్యాసం ‘’ఆకట్టు కొని ప్రేరణ కల్గించి ,ఎప్పటికన
ై ా ఆ కాలేజీ వేదికపై ఓసాహిత్యో
పన్యాసాన్నివ్వాలని ‘కోరిక ‘’మనసు పొ రల్ని తోలుచుకొని –బీజ దళం లోంచి –చిగురాకై
విచ్చుకొంది’’అని బయాలజీ భాష లో బాగా చెప్పారు .’’చప్పట్ల అభినందన హారం –మెళ్ళో
వేసుకోవాలని ‘’ఆశ పడ్డా రు .కాని ఆ అవకాశమే రాలేదట .

  శరత్ సాహిత్యం చదివి అదే మూసలో అవే పాత్రల్ని మూస పో సి అచ్చులు పో సుకొని
నవల రాశారు .’’చిదికే వరకు సెగ్గడ్డ సలపరం పెట్టి నట్లు ఆలోచనలు అక్షరాలై కాగితం
మీద రాలే వరకు –మనసుకు పట్టిన జ్వరం –నిమ్మళించి తేలిక పడనే లేదు ‘’ఆయనకు
.ప్రజా మత వార పత్రిక దీన్ని సీరియల్ ప్రచురించి గుర్తింపు పొ ంది’’ రచయిత గా చెప్పుకొనే
వీలిచ్చింది ‘’అది మరోకొత్త నవలకు ఊపు నిచ్చింది .అప్పటికి అయన ఇంటర్ రాసిన
విద్యార్ధి మాత్రమే .
  

పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం -4

చిత్రకారుడైన వీర్రా జు గారి మదిలో ఆ కళ’’రేఖలతో రేరంగులతో రేకులు తొడిగి రంగులతో


పువ్వై మరిమళించింది’’  రాజమండ్రి పరిసరాలు స్పూర్తినిచ్చాయి ఎన్నో సార్లు ఈ
అందాల్ని తన చిత్రా ల్లో ఓంపుకున్నారు .రేఖల్లో ఒదగదీసుకొన్నారు .అక్షరాల్లో విస్త రించారు
.అందుకే తన రచనల్లో ప్రకృతి పరుచుకొని ఉంటుంది .ఇంటర్ పరీక్ష లెక్కల్లో పో యింది
.ఇంట్లో వాళ్ళు ఏమీ అనక పో యినా మనసులో బాధ కెలక వేసింది .అడ్డ మైన ప్రతివాడి
దగ్గ రా ,అభిమానం చంపుకొని తలొంచుకొని అడ్డ దిడ్డ ప్రశ్నలకు జవాబులిస్తూ గడిపి
ఉద్యోగం రాక స్వశక్తితో బి ఏ చదవాలని చేరారు .పరీక్ష ఒక సారి తప్పితే స్కాలర్షిప్ రాదనీ
తెలుసుకొని ఒళ్ళు దగ్గ రేట్టు కొని శ్రద్ధగా చదివారు .తండ్రి తల తాకట్టు పెట్టి తోలి తరం ఫీజు
కట్టా రు .మళ్ళీ ఎప్పుడూ వారి సాయం కోసం అర్రు లు చాచలేదు .

అప్పుడప్పుడు వేసిన చిత్రా లకు ,బరికన


ి కధలకు డబ్బులోస్తే వాటితోనే గడిపారు
‘’’డబ్బున్న మిత్రు డు బసవ రాజు ‘’కు చిత్రా న్ని అమ్మి ఆయనిచ్చిన ‘’పచ్చనోటు ‘’తో
కాలేజి ,వెల్ఫేర్ ఫండ్ నుంచి ఒక టరం ఫీజు డబ్బులు ముట్టా క ఇబ్బంది లేకుండా
పో యింది తనపై తనకు నమ్మకం వచ్చింది .’’సంతోషం గుండెల్లో ంచి ముఖం లోకి తన్ను
కొచ్చింది ‘’ట.’’చరిత్ర గత కాలానికి ఆల్బం అయితే రాజకీయం వర్త మానానికి
అద్ద ం’’అన్నారు .తన్ను అంటి పెట్టు కొని కనిపెట్టు కొన్న స్నేహితునికి ‘’కదక్ మిత్ర ‘’అని
పేరుపెట్టి కాలేజీ రోజులు అతనితోనే గడిపారు .కాలేజీ లో సీనియర్ ‘’కనక ప్రవాసి ‘’అంటే
శ్రీపాద వారి సాహిత్యాన్ని కూలం కషం గా అధ్యయనం చేసి ఎన్నో విషయాలు రాసినవాడు
.తరుణ సాహితీ సభ ఏర్పాటు చేసి శీలా వారికి ఆహ్వానం పంపాడు .అదే ఆయనకోచ్చిన
మొదటిదీ ,ఆఖరిదీ .’’జీవితం లోను ,సాహిత్యం లోను  నాకన్నా ముందుపుట్టిన రంది
సో మరాజు ‘’తెలుగు స్వతంత్రలో దూసుకు పో తున్నాడు .’’సహ రచయితగా గుర్తించి ,-
సాదరం గా ఆహ్వానించి –స్నేహహస్త ం తో నావేళ్ళనే పెనవేసుకొన్నాడు ‘’అని కృతజ్ఞ త
తెల్పి ఆప్తు డైనారు .ఇంతకీరంది సో మరాజు ఎవరు –అని ప్రశ్నించుకొని సమాధానం
మనకోసం చెప్పారు వీర్రా జుగారు ‘’రాజమండ్రిని రాజ మహేంద్ర వరం అని పిలవాలనే
ఉద్యమాలతో –పాతకాలపు సాహిత్య వాతావరణం జీవనది గోదారిలా –సజావుగా
సాగిపో తుంటే –ఆధునిక సాహిత్యం ఇంకా –కుంటి నడకలు నడుస్తు ంటే –తొలిరోజుల్లో
బొ గ్గు ల కుంపటి లా భగ్గు న మండి –ఆ తర్వాత నివురు గప్పిన కదా సాహిత్యం –శ్రీపాద
నుంచి అందుకొనే కొత్త తరం కోసం –దిక్కులు చూస్తు న్నప్పుడు –కధను పట్టు కున్న
మలితరం కధకుల్లో –రంది సో మరాజు ముఖ్యుడు ‘’అని ఆయన కదా నేపధ్యాన్ని
వివరించారు .సో మరాజు అంటే అభిమానమే కాదు గౌరవంతో కూడిన ‘’రంధి’’కూడా
ఏర్పడింది .ఒక బ్రా హ్మణుడు చనిపో యిన తమ్ముడి కోసం వీర్రా జు గారి పుస్త కం అచ్చేసి
అంకితం ఇద్దా మని అనుకోని ఇంటికి పిలిపిస్తే వెళ్లి సమర్పిస్తే భోం చేయమని అడిగితె
సరేనని ‘’వీధి అరుగు మీద  విస్త రేసి వడ్డించి తినమంటే –నేను చేసన
ి పొ రపాటు
తెలిసేదికాదు ‘’అహం ఆత్మ గౌరవాలు దెబ్బతిని కొన్ని మార్పులు చేసి ఇస్తా నని బొ ంకి
స్క్రిప్ట్ తీసుకొని ‘’మళ్ళీ తిరిగి వెడితే ఒట్టు ‘’.ఇలాంటివి మరో రెండు సార్లూ ఎదుర్కోవాల్సి
వచ్చింది యెంత జాగ్రత్తగా ఉన్నా .’’మోటు దేరన
ి హృదయానికి –సున్నితత్వం ఇంకా 
మిగిలి ఉంటుందా ?’’అని ప్రశ్నించారు .

బుచ్చి బాబు రాసిన ‘’అరకు లోయలో కూలిన శిఖరం ‘’కద చదివి ‘’అడవి గుండెల్లో దూరి -
గుండె గుబుర్లో కి చూసి –గుబురు పొ దల్లో కి నడిచి –దారుల్లేని అడవి నేలను –పాదాలతో
తట్టి –చూపులతో చుట్టి –అడవి అందాన్ని మోపులకెత్తు కొని రావాలి ‘’అని ఆరాట పడ్డా రు
.దీన్ని గ్రహించిన మిత్రు డు తన ఊరికి ఆహ్వానిస్తే వెళ్లి ఆ సో యగాలను స్వయం గా
అనుభవించి గుండెలో పదిలం గా భద్రపరచుకొన్నారు .బుచ్చిబాబు రచనా ప్రభావం
అంతటిది .ఈ అనుభవం తో ‘’అస్తిపంజరం ‘’కద రూపు దిద్దు కోన్నది .తర్వాత సీరియస్ గా
‘’సమాధి ‘’ ,ముగ్గు రు వ్యక్తు ల విచిత్ర ప్రవర్త నకు అద్ద ం పట్టే ‘’విచిత్ర త్రయం ‘’కధలు రాశారు
.మిత్రు డు ప్రకాశ రావు ‘’సమాధి ‘’ని లేపి సాహిత్యం లో నిలబెట్టా డు .అది అరడజను
కధలకు జన్మనిచ్చింది .పత్రికలో మెచ్చుకోళ్ళు లభించాయి. ప్రతిఏడాది సాహిత్య సమీక్ష
చేసి కొత్త వరవడి సృష్టించిన శ్రీ వాత్సవ ఘనం గా శ్లా ఘించాడు .’’అనుకోని ప్రో త్సాహం –
అన్ని కోణాల్లో నూ వర్షించింది ‘’

మాదేటి రాజాజీ అనే కొత్త మిత్రు డు పరిచయం అయాడు .ఇంతకీ రాజాజీ ఎవరు?’’వరదా
వెంకటా రత్నం గారి శిష్య రికం తో –చెయ్యి తిరిగి –బొ ంబాయి జే జే స్కూల్ ఆఫ్ఆర్ట్స్ లో
శిక్షణ పొ ంది –వచ్చిన ఉద్యోగాన్ని బేఖాతర్ చేసి –ఆర్టిస్ట్ డిప్లమా తో స్వస్థ లం రాజ మండ్రి
కి తిరిగొచ్చిన హీరో ‘’ ‘’డబ్బు సంపాదనకు దూరం గా నిలిచి –కళని అమ్మకానికి పెట్టక –
కీర్తి ప్రతిష్ట లకు దగ్గ రి దారిపట్ట క –నిరంతర విద్యార్ధిగా ఉన్నవాడు –చిత్ర కళ కే అంకితమైన
అరుదైన వ్యక్తీ ‘’అని ఆరాధనా భావం ప్రకటించారు .ఆప్తు ల్లో ఆప్తు డైనాడు’’ వీరాజీకి రాజాజీ
‘’.కాలేజీ లో సీనియర్ బసవ రాజు ‘సాహి త్యాభి రుచిన సెంటులా పూసుకొని –కళాభి
రుచిని పౌడర్లా పూసుకొని –ఖరీదైన పెంటాక్స్ కెమెరా తో కాలేజీ కాంపౌండ్ ‘’లో
తిరిగేవాడు ‘’ఘాటైన స్నేహ పరిమళాలు వెదజల్లేవాడు ‘’ఇదంతా పైకే ,కనిపించినప్పుడే
అని అర్ధమైపో యింది వీరాజీకి .’’కనిపించినప్పుడు ఆప్యాయం గ అభిమానం తో ముంచేసి
ఉక్కిరి బిక్కిరి చేసి –ఆ తర్వాత పూర్తిగా మరిచిపో యే వ్యక్తీ ‘’’’అది స్నేహం గా
పరిగణించడం ఎలా ని బాధ పడ్డా రు .కాలేజీ అంతర్ కళాశాలల సాంస్కృతిక పో టీలలో
నటుడు గా కూడా వీర్రా జు పాల్గొ న్నారు .’’జీవితం లో కాస్త యినా నటించటం చేత నైతే –
రంగ స్థ లం మీద కొంతైనా రాణించే వాడిని ‘’అని నిజం ఒప్పుకొన్నారు .ఆఫీసర్ పాత్ర
పో షించి డైలాగు చెప్పటం రాక అప్ప చెప్పేసి రసాభాస కాకుండా కాపాడుకోన్నానని
చెప్పారు .’’గతస్మృతులు ‘’చిత్రా నికి ప్రధమ బహుమతిపొ ందారు. ప్రిన్సిపాల్ స్వయంగా
పిలిచికాఫీ ఇచ్చి అభినందించారు .’’సమాధి ‘’కదాభిమాని గా వినుకొండ నాగ రాజు
పరిచయమైనారు .అతని వలన ‘’బంగోరె ‘’పరిచయం కలిగింది .’’కాలేజి మేగజైన్ కోసం
కవిత రాయక తప్ప లేదు’’.స్వతంత్ర పత్రిక పుణ్యమా అని ఆధునిక కవిత్వం పై అవగాహన
కలిగింది .’’అసమర్ధు ని ఆత్మకధ ‘’గేయం రాశారు .’’గతాన్నంతా తవ్వి గుట్ట గా వేసి
కొండలాంటి ఆ మేటను చూసి –నాగుండె గడియారం ముళ్ళు –వంద మైళ్ళ వేగం తో
పరుగెత్తు తుంటే ‘’రాశానని అవే పంక్తు ల్ని రాసి చెప్పారు .ఫినిషింగ్ టచ్ గా ‘’ ఈ విశాల
పృధివిలో –నే కోరినదేమీ లేదు –నన్నూ నాఆశల్నీ కప్పెట్టే –ఆరడుగుల నేల తప్ప’’ అని
ముగించారు దాన్ని .

పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం -5

యువజనోత్సవాలలో గీసన
ి చిత్రా లకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాటిని చూసి రాజమండ్రి సబ్
కలెక్టర్ ‘’పెంకులు విరిగిపడి ,గోడలు పెచ్చులూడి –రోగిష్టి రూపు తేరన
ి ‘’వీర్రా జుగారింటికి
వస్తే ఆశ్చర్యం తో నమస్కారమైనా చేశాడో లేదో తెలీని అయోమయం లోపడ్డా రు .చిత్రా లు
చూసి  రెండుకోనుక్కొని వెళ్ళారు .హైదరాబద్ వస్తే కలవమని చెప్పారు .’’చిత్రకళలోనూ
,చదువు లోను విద్యార్ధి దశ దాటని నన్ను –వెతుక్కుంటూ వచ్చిన ఆ కళాభిమాని కి –
కప్పూ సాసర్లు మంచివి లేవని –కాఫీ నీళ్ళయినా ఇవ్వనందుకు ‘’సిగ్గు పడ్డా రు .కాని
‘’విరిగన
ి కప్పులనైనా ఆత్మీయం గా అందుకొనే ఆయన  హృదయ సౌందర్యాన్ని –
గుర్తించని గుడ్డి  వాడి నయినందుకు  ‘’–మరింత సిగ్గు తో కుంచించుకు పో యారు .

పో టీల  ఇన్ చార్జి లెక్చరర్ రెబ్బా ప్రగడ సూర్య నారాయణ మూర్తిగారు ‘’వాటర్ బరీస్
కాంపౌండ్ టానిక్ ‘’ఇంటికొచ్చి మరీ చేతిలో పెడత
ి ే ఆయన అభిమానాన్ని వెర్రిగా భావించి
ఫ్రెండ్స్ తో కలిసి పకపకా నవ్వుకున్నారు.కాని వారం తిరక్కుండా అనారోగ్యం పాలై పొ డి
దగ్గు తో బాధ పదడి డాక్టర్ కు చూపిస్తే అర్భకుడైన ఆయనకు బలమైన ఆహారం అవసరం
అని చెప్పితే కాని లెక్చరర్ గారి ఔదార్యం తెలిసిరాలేదు .తెలిసి  ఎన్నో సార్లు
కనిపించినపుడు చేతులెత్తి నమ్స్కరించారో తెలీదు .రోగం సంగతి కప్పిపెట్టి ఇంట్లో ఎవరికి
చెప్పలేదు .రాసిన ప్రతి దానికీ డబ్బు రాలేదుకాని గీసిన ప్రతిదీ డబ్బు సంపాదించి
ఇచ్చింది .ఆంద్ర ప్రభ వీక్లీ లో’’ పిల్లల బొ మ్మల జాతకకధ’’లకు  ముప్ఫై వారాలపాటు
చిత్రా లు గీసి  రెగ్యులర్ ఆదాయం పొ ందారు .మూడో పుస్త కం అమ్ముడై ,నవల ఒక ప్రసిద్ధ
పత్రికలో సీరియల్ గా వచ్చింది .

కాకినాడ కరెంటాఫీసులో ఉద్యోగం వచ్చినా చేరకుండా హైదరాబద్ లో కృష్ణా పత్రిక లో


ఉద్యోగానికే మొగ్గు చూపారు .పర్మనెంట్ ఉద్యోగం కాకపో యినా అభిరుచి అటు లాక్కెళ్ళింది
.గోదావరి తీరాన్ని వదిలి ‘’మూసీ కే కినారే’’ కి చేరారు .’’నెలకు ఒకటిన్నర పచ్చ నోట్ల
జీతం ‘’.’’అర్ధ రాత్రి దాటేవరకూ మేలుకొని –ఉదయం బారెడు పో ద్దేక్కే దాక లేవక పో వటం
–నవాబుల నగరానికి అలవాటు ‘’అని వచ్చిన రోజే గ్రహించారు .తోలి జీతం ఇంటికి పంపి
తృప్తి చెందారు .కృష్ణా పత్రిక కాంట్రా క్ట్  కంట్రీబ్యూటర్ రావూరి భరద్వాజ .ఆయన రాస్తు న్న
సీరియల్ ‘’పరిస్తితుల వారసులు ‘’పత్రికలో వస్తో ంది ‘’ఇప్పటికీ నాకు గుర్తు ండిపో యిన
మంచికద ‘’అని మెచ్చారు .’’మంజు శ్రీ గా లబ్ధ ప్రతిస్తు డైన అక్కిరాజు రమాకాంతరావు
‘’రిసేర్చ కుడు .‘’ నగ్నముని అయిన కేశవ రావు పుస్త క భా౦ డాగారుడు .రామడుగు
రాదా కృష్ణ మూర్తీ మిత్రు లయ్యారు

వీర్రా జు గారి పొ డి దగ్గు క్షయ గా మారింది .’’’క్షయ పురుగులు ఊపిరి తిత్తు ల్ని
కావలించుకొని అల్లు కు పో యి,.మూడు చోట్ల కేవిటీలు (బొ క్కలు)పెట్టా యి  ‘’అని
చెప్పుకొన్నారు .ఆదుకొని హాస్పిటల్ లో చేర్పించిన వాడు కళాభిమాని పంజాబీ సింగు
గారు. ‘’నిజం గా పునర్జన్మ ప్రసాదించిన మహానుభావుడు ‘’అని సింగుకు వందనం
చేశారుకవిత్వం లో .ఇంట్లో వారికి తెలీకుండా మేనేజ్ చేశారు .ఆస్పత్రి వాతావరణాన్ని
వర్ణిస్తూ ‘’బంధువుల పరామర్శల పవన స్పర్శలు లేవు-ఆత్మీయుల సానుభూతి శీతల
తుషారాలు లేవు—మిత్రు ల స్నేహ కరచాలనలూ లేవు ‘’అని బాధపడ్డా రు మరి
ఉన్నదేమిటి ?’’నిశ్శబ్దా న్ని తూట్లు పొ డిచే రోగుల మూల్గు లు తప్ప ‘’—భయం చిలుము
పట్టి వన్నె తరిగన
ి పీడాకార ముఖాలున్నతప్ప –కన్నీటి కెరటాల మీద తేలి పో యే రోగిష్టి
శరీరాలు తప్ప –‘’అని ఆ భయంకర వాతావరణాన్ని తెలిపి ఇంకాస్త వివరంగా ‘’గుండె
గుబురులో –గుబులు ముళ్ళ గాయానికి –చిరు నవ్వు లేపనాల చల్ల ని పూతల్లేని –
సంతోష సరోవరం లో ఆహ్లా ద వివరాల్లేని –కంటి రెప్పల వెనక సుందర స్వప్నాలు లేని –
భయ పెట్టె కల్లో ల సముద్రం లో –చిల్లు పడవ ప్రయాణం –ఇదీ ఇక్కడి జీవితం ‘’ ఈ విచిత్ర
భయానక పరిస్తితులలో’’అందాలోలికే  హాస్పిటల్ బిల్డింగ్ –‘’చిక్కటి చీకటి మధ్య తెల్లగా
మెరిసప
ి ో యే –సామూహిక సమాధి అవుతుంది ‘’అన్నారు .

ప్రక్రు తి ఎలాకనిపించింది  ‘’చల్ల గా కనిపించే మచ్చల చంద్రు డు –చీడ పట్టిన ఊపిరి తిత్తి
అవుతాడు –నిద్ర పో యే ముందు కన్ను గీటి కవ్వించిన నక్షత్రా లు –మెరిసే గుడ్ల గూబల
కళ్ళవుతాయి .’’అని చెప్పారు .రోగులెలా ఉంటారు ?’’ఒకరికొకరు మిత్రు లై –ఒకరికొకరు
ఆత్మీయులై –ఆప్తు లై –  యేకాంతాలను దాటుకొని తమ నుంచి తాము దూరం గా
పారిపో తూ౦టారు ‘’అని క్షవ్యాదిగస
్ర ్తు ల మనోభావాలను తెలిపారు .క్షయకు’’ స్త్రేప్టో మైసిన్
‘సంజీవనిగా మందు వచ్చి నాలుగేళ్ళు అయినా ఇంకా జనాలలో భయం పో లేదన్నారు
.’’ఒక్కన్నే-నే నోక్కన్నే-నాలో నేను చూసుకొంటూ –‘’గడిపానని చెప్పుకొన్నారు .పూర్తిగా
వ్యాదినయమై ఇంటికి చేరారు ‘’తమ్ముళ్ళు చెల్లా యిల కళ్ళు పుచ్చపువ్వులయ్యాయి
‘’మిత్రు లు కళ్ళతోనే చురకలేశారు .వీరాజీ మళ్ళీ జన జీవన స్రవంతిలో చేరప
ి ో యారు .

‘’నిస్వార్ధ స్నేహానికి ,నిజమైన మైత్రికి –శిల్పించిన చిహ్నమై ‘’న మల్లె శుకు ‘’రంగుటద్దా లు
‘’అంకితమిచ్చి అభిమానాని ప్రకటించుకొన్నారు .వినుకొండ నాగరాజు నవల ‘’తాగు
బో తు’’కు ‘’ముందుమాట రాయించి –లేని గౌరవం కల్పించటం ‘’అతని ఆత్మీయతకు
చిహ్నం అని చెప్పుకొన్నారు .అరవై దశకం లోనే రెండు నవలలను పూర్తిగా ‘’చైతన్య
స్రవంతి ‘’ శిల్పం లో చెక్కాడు నాగరాజు .’’ఎనిమిది నెలల శ్రమ ఫలితం గా ‘’మైనా ‘’నవల
యెగిరి వచ్చింది .ఆ  నవలను ఆంధ్రపత్రికకు పంపిస్తే ‘’పాఠకులకు శైలీ ,ఇతి వృత్తా లు
అందుబాటులో లేవు  ‘’ అని తిరస్కరించి పంపిన నవల మైనా అవార్డ్ విన్నర్ అయింది
తర్వాత..నగరం లోని సాహితీ వేత్తలకు పరిచయం చేశాడు వీర్రా జుగార్ని శ్రీ వాత్సవ .’’కొత్త
ఆలోచనలకు అవకాశం లేని –చాదస్తా ల ముక్క వాసనల మధ్య –ఊపిరి సలపక ‘’కృష్ణా
పత్రిక ‘’నుండి వైదొ లగారు .పరిచయాలు స్నేహాలతో –సాహిత్య  వాతావరణాన్ని నా చుట్టూ
అల్లు కొని –నన్ను నేనే వెలిగించుకొంటూ –నాకు నేనే ప్రో త్సాహం ఇ చ్చుకొంటూ ‘’
మరోనవలకు శ్రీకారం చుట్టా రు .

సమాచార శాఖలో ద్యోగం ఉందని చెప్పి బో యి భీమన్న ప్రభుతోద్యోగానికి ఇష్ట పడని


వీర్రా జుగారిని ఒప్పించి దరఖాస్తు చేయించారు .ఇంటర్వ్యు లో  సెలక్ట్ అయి ‘’సహాయ
అనువాదకుడు ‘’గా చేరారు .’’ఆంద్ర ప్రదేశ్ ‘’మాసపత్రికకు ఎడిటర్ వడ్ల మూడి గోపాల
క్రిష్నయ్య సంతకం కింద ఎప్పుడూ ‘’వాజ్మయ మహాధ్యక్ష ‘’అని చేర్చి రాయటం
అలవాటున్నవాడు .తన నీడను చూసి తానె భయపడే వింత మనిషి .ఆయనకున్న
బ్రా హ్మణ ద్వేషమే వీర్రా జు ను దగ్గ రకు తీసిందట ‘’విజ్ఞా నం  తో వికసిం చాల్సిన బుద్ధి కుం
చిం చుకు పో వటానికి హేతువు అక్కర్లేడుకదా “’అంటారు విశాల హృదయం తో .కుందుర్తి
ఆంజనేయులు గోపాల చక్రవర్తి ‘’సమాచార శాఖకు కవితాలంకారులు ‘’అన్నారు .ఏడాది
తర్వాత కవిత్వాన్ని మోసుకెల్లి   కుందుర్తి కి  చూపి దగ్గ రయ్యారు ‘’ఇదేనోయ్ నేను కోరేదీ –
నాకు కావాల్సిందీ ‘’అని మెప్పుకూడా లభించింది .ఆయన ‘’అభినందన చూపులతో
ఆలింగనం చేసుకొంటే-ఆనంద బాష్ప దారనై కారిపో యాను నేను –దూదిపింజనై
తేలిపో యాను ‘’ అని ఆ ఆత్మీయతకు కవితాత్మ చేర్చి పొ ంగిపో యారు .’’కవుల దారిలో
చొరబాటు దారుడిని నేను ‘’కసురుకోకుండా మెచ్చుకున్నందుకు మురిసిపో యారు
.కుందుర్తి పీఠికతో ‘’కొడిగట్టిన సూర్యుడు ‘’రాస్తే శ్రీపతి అచ్చేసి జనం ముందు నిలబెట్టా డు .

పడుగు పేకల మధ్య ‘’వీర్రా జు గారి’’ జీవితం -6(చివరిభాగం )

            హైదరాబాద్ లో ‘’కదా సమ్మే ళనాలలో ‘’పాల్గొ న్నారు .అజంతా ఎల్లో రాలు చూసి
ఆ నేపధ్యం తో కద రాశారు .శ్రీ కృష్ణ దేవా రాయా౦ధ్ర భాషా నిలయం లో బుచ్చి బాబు
అధ్యక్షత జరిగిన తోలి కధక సమ్మేళనం లో పాల్గొ ని బుచ్చిబాబు చేత ‘’ఇంత వరకు
సాహిత్య వారసులు లేని నాకు –వారసుడై వచ్చి –నన్ను మురిపస
ి ్తు న్న వీరుడు ఈ
వీర్రా జు –ముందు ముందు నన్ను మరిపించినా మరి పించగలడు’’అని సభా ముఖం గా
వీర్రా జు గారికి కితాబిచ్చాడు .ఆ మాటల్లో ‘’బలమైన ఇతి వృత్త ం  దొ రికి –కొత్త గా చెప్పగల
నేర్పుంటేనే రాయటానికి ప్రయత్నిం చాలనే ‘’హెచ్చరిక కనిపించింది .తన కధలన్నీ కలిపి’’
చేతి  కందేవి  ఓ పిడికెడు మాత్రమె ‘’అని అన్నారు .తురగా దంపతులు ,వాకాటి
పో రంకిలు ,సింగరాజు ,నిఖిలేశ్వర్ వగైరా సాహితీ మిత్రు లతో కాలక్షేపం బాగానే ఉండేది
.తనను తానూ చైతన్య పరచుకొని –ఆధునిక చిత్రా లు వేశాకే –భాగ్య నగర చిత్రకారులు
వీర్రా జు గారిని గుర్తించారు .వడ్ల మాని మధుసూదన రావు ప్రతిభ గల చిత్రకారుడు
.ఆయన్ను గురించి ఆర్ట్ మేగజైన్ ‘’కళా రత్న ‘’లో ప్రశంసా వ్యాసం రాశారు .ఆయన ఒక
సంస్థ కు ఆఫీస్ బేరర్ గా ఉండి ఆర్ట్ ఎక్సి బిషన్ లో పాల్గొ నడం నచ్చక చిన్న చురక కూడా
వేశారు వ్యాసం లో .దానికి ఆయనకు కోపం కూడా వచ్చింది .ఇద్ద రికీ షస్టా స్ట కం అయి
అకాడెమీ మెట్లేక్కడం మానేశారు వీరాజీ .

        పుస్త కాలకు ముఖ చిత్రా లేసి తృణమో ఫణమో రాబడిపొ ందారు .అదే తన ‘’కళా
మార్గ మైంది ‘’.’’సాహిత్యం పడుగై –చిత్రలేఖనం పేకై –కలనేతగా జీవితాన్ని  అల్లు కున్నాయి
‘’.’’జీవితాన్ని కళాత్మకం గా తీర్చి దిద్దు కొనే మిత్రు డు దివి శ్రీధర బాబు పరిచయం తో
సంగీతం లోనూ వేళ్ళు పెట్టి అది రాని విద్యని రూఢి చేసుకొన్నారు .’’భారత్ కళా పరిషత్
‘’లో సంయుక్త కార్య దర్శి పదవి కట్ట బెడితే సమర్ధ వంతం గా పనిచేసి సభలు ప్రదర్శనలు
నిర్వహించి ‘’కళ’’వార్షిక సంచికలను సుందరంగా తీర్చి చిత్రకళా రంగం లో గ్రంధాలు లేని
లోటు తీర్చారు వీర్రా జుగారు .ఈ సంచికల సంపాదకుడు చలసాని ప్రసాద రావు ‘’మాటలకు
అంటిన రాగాన్ని తుడిచి –కవిత్వాన్ని అద్దిన వాడు ‘’సామాన్యుల బాధల గూళ్ళల్లో కి
కవిత్వాన్ని లాక్కొచ్చిన వాడు –వచన కవిత్వ జెండాను ఎత్తు గా ఎగరేసిన వాడు ‘’వచన
కవిత్వానికి కేటలిస్టై వ్యాప్తిని వేగవంతం చేసినవాడు’’గా  కుందుర్తిని కీర్తించారు .

  ‘’కొడిగట్టిన సూర్యుడు ‘’కి ఫ్రీ వర్ష ఫ్రంట్ అవార్డ్ రావటం వీర్రా జు గారి ‘’సాహిత్య జీవితానికి
తోలి బహుమతి ‘’.అడక్కుండానే ఒకటీ అరా  ఆకాశ వాణి ప్రో గ్రా ములు వర్షించాయి .ఆ
వాణి తనకు ‘’రాదారి కాదు ‘’అని తెలుసుకొన్నారు .’’సిగరెట్ పాకెట్ తెమ్మన్న ‘’అధికారి
ఆధిపత్యాన్ని కాదని వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఆకాశ వాణి మెట్లు ఎక్కనే లేదు
అభిమానధనుడైన వీర్రా జుగారు .ఆయన మీదేకాదు ‘’ఆకాశ వాణిమీద సైతం అసహ్యం
తుళ్ళి పడి ఇప్పటికీ నన్ను –నా కాళ్ళు  ఆ మెట్లు ఎక్కనివ్వలేదు ‘’అని సగర్వం గా
చెప్పుకొన్నారు .ఆంద్ర ప్రదేశ్ పత్రిక చిత్రా లకోసం  కుందుర్తి ,గోపాల చక్ర వర్తి తో బాటు
కాకతీయ చిత్ర వైభవాలను కళ్ళారా చూసి ,యాదగిరి లో నరసింహ స్వామి గుడిపద
్ర క్షిణ
కోసంసం అవిటికాలి చక్రవర్తికి బుజాలు ఆసరాగా తానకు  ఇష్ట ం లేకున్నా తిరిగారు
.స్నేహితుడి ఊరికి వెళ్లి ‘’ఒక్క కరెంటు తీగైనా ఊరిని అల్లు కోకపో వటం ‘’చూసి ఆశ్చర్య
పో యారు .

    సాహితీ సాంస్కృతిక సంస్థ  వారి’’ యువ భారతి ‘’లో ‘’నా ముఖ చిత్రా ను బంధం –నాకో
చిక్కని సాధనమై –సాహితీ వేత్తలకు మా ఇంటికి రహదారి మార్గ మైంది ‘’అని సంతోషం తో
ఉప్పొంగారు .అది ‘’తెరిచిన ద్వారమే ‘’అయింది అందులో వందకు పైగా ముఖ చిత్రా లు
వేసన
ి ఘనత రాజు గారిది .’’సాహితీ వేత్తలకు నేనొక చిత్రకారుడిని మాత్రమె –కవులకు
కధకుడిని –కధలకు  కవిని ‘’అని ఆవేదన చెందారు .ఎవరికి వారు వీర్రా జుగారిని వారి
రంగం లో చొరబాటు దారునిగానే భావించారు .అదీ ఆశ్చర్యం .ఒరిస్సా లో భువనేశ్వర్ వెళ్లి
అక్కడి కళా సంస్కృతికి నీరాజనాలు అందించారు ‘’కలింగ రాజుల దిల్ప కళాభిమానానికి –
శిధిల భువనేశ్వరం ఒక నిదర్శనం ‘’అన్నారు .’’లింగ రాజుదేవాలయం ‘’ఒక దేవాలయ
గుచ్చం ‘’అని ముగ్ధు లయ్యారు .అవన్నీ స్కెచ్ బుక్ నిండా నింపుకొని సంతోష పడ్డా రు
.వాటిని దర్శించటానికి రెండుకళ్ళు చాలవు అన్నారు .

     యెర్ర భావాలు మనసులో పరచుకొని కొత్త గా రాసింది అంతా వామపక్షం గానే
కనిపించింది .మెల్లగా కద వెనక బడి కవిత్వం ముందుకు సాగింది ‘’.మైనా నవలకు
అకాడెమీ పురస్కారం వచ్చినా ఆ ప్రభావం పడలేదు. కదా ,నవలా  మళ్ళీ  బలాన్ని
పుంజు కోలేదు ‘’అని నిజాయితీగా చెప్పారు .దిగంబర కవులలో ఆరుగురి లో
అయిదుగురు  తన ఆత్మీయ మిత్రు లే అయినా ‘’యెంత మాత్రం వారి చర్యల్ని సమర్ధిం
చని వాడిని .’’అన్నారు ‘’రాజ్యం మీద చూపాల్సిన కోపాన్ని –సమాజం మీద చూపటం
సరికాదు ‘’అని తన మనసులో మాట బయట పెట్టా రు .’’విరసం తెలుగు సాహిత్యాన్ని –
ఒక మలుపు తిప్పింది ‘’అని నమ్మారు .’’విరసీయున్ని ‘’కావటానికి ప్రయత్ని౦చ
లేదన్నారు .
 లేపాక్షి శిల్ప సౌందర్యాన్ని చూడటానికి వెడితే ‘’ఆరు బయట తాపీగా చతికిల బడి గత
వైభవాన్ని నేమరేసుకొంటూ –ఇళ్ళ కప్పుల మీద నుంచే’’ మూపెత్తి ’’స్వాగతం పలికాడు –
నల్ల సేనాపు రాతి లేపాక్షి బసవయ్య ‘’.లేపాక్షి శిలా సంపదను కాపాడిన వాడు ‘’కల్లూ రి
సుబ్బారావు – అందుకాయనకు  తెలుగు  జాతి –రుణ పడి ఉండక తప్పదు ‘’అన్నారు
.శ్రీధర బాబు జర్మనీ వెళ్లి అక్కడ వీర్రా జుగారి చిత్రా లను ‘’వన్ మాన్ షో  ‘’గా ఏర్పాటు
చేయగా ‘’నా కళా జీవితానికి ఒక కలికితురాయి అయింది ‘’అని ఏంతో సంతృప్తి చెంది
మిత్రు నికి క్రు తజ్ఞా తాంజలి ఘటించారు .శ్రా వణ  బెల్గో లా వగైరా దర్శించి రేఖల్లో చిత్రా లుగా
మార్చుకొని లారీ ప్రయాణం లో ఆ ‘’చిత్ర సంపద ‘’క్రిష్ణా ర్పణ’’మై చేజారిపో యింది
.గుర్తొ చ్చినప్పుడల్లా అది ‘’మనసులో ముల్లై కలుక్కున –గుచ్చుకొని బాధిస్తూ నే ఉంది
‘’అంటారు.

 వీర్రా జు గారికి ‘’స్నేహం ఊపిరి –చైతన్య లహరి ‘’.’’కవితా జైత్ర యాత్రలో –రధం మీద రక్త ం 
సూర్యుడ్ని –జెండాగా పాతుకున్నకవి –కవిత్వాకాశం లో మధ్యందిన మార్తా ండుడు ‘’కే
శివారెడ్డి అని ఆయన తన సన్నిహిత మిత్రు డని చెప్పుకొన్నారు ‘’’స్వాతి మాస  పత్రికకి  -
ఇంట్లో నే పురుడు పో సి –ఏడాదిపాటు సాకిన ‘సాహితీ చిత్రకళా మంత్రం సాని వీర్రా జుగారు
.’’నడిచే చదువుల చెట్టు -రోణంకి అప్పలస్వామి ‘’పట్ల గౌరవం తోబాటు మేన మామ
కుటుంబం తో ఆయనకున్న సాన్నిహిత్యం మరీ దగ్గ రకు చేర్చింది .ఉత్త రాయణం
ప్రేమాయణం గా  మారి మేనమామ కూతురు ‘’ఉత్త రాల సుభద్రా దేవి ‘’తో వివాహం 
అప్పలస్వామి గారి అధ్యక్షతన –వైదిక ఆచారాలకి –వేద మంత్రా లకీ  దూరం గా’’బంధు
మిత్రు ల చప్పట్లే –బాజా భజంత్రీలు బ్యాండ్ వాయిద్యాలుగా –సభా వివాహం గా ‘’జరిగింది
.’’ఒకరికొకరు తోడుగా ఉండాలని –ఒకరి కొకరం నీడగా ఉండాలని –సమిష్టిగా
నిర్ణయించుకొని –గట్టిగా చేతుల్ని పెనవేసుకొని –వ్యక్తీ నుంచి కుటుంబం లోకి –కుటుంబం
నుంచి సమాజం లోకి –అడుగు తీసి అడుగు వేస్తూ –పరస్పరాభి రుచుల కల నేతగా –
జీవితాన్ని నేయటానికి –శ్రీకారం చుట్టు కోన్నాం ‘’అని వీర్రా జు గారు వివాహ మహాత్మ్యాన్ని
సింపుల్ గా వివరించి శుభం పలికారు .
 వీర్రా జీయ శీలం -1

ప్రముఖ చిత్రకారులు ,కవి నవలా  రచయితా శ్రీ శీలా వీర్రా జుగారికి గత ఏడాది సెప్టెంబర్
లో శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ‘’బాపు –రమణ ల స్మారక పురస్కారం
‘’సరసభారతిద్వారా మచిలీపట్నం లో అందజేసినప్పుడు వారు అభిమానం గా ఇచ్చిన
‘’ఎర్ర డబ్బా రైలు ‘’,’’ఒక అసంబద్ధ నిజం ‘’రెండుకవితా సంపుటులను ఈ రోజు మాత్రమె
చదివీ వీలు దొ రికి చదివాను .మొదటిది 1981-93 కాలం లో రాసినకవితలైతే ,రెండవది 
ఆ తర్వాత రాసినవి .రెండిటల
ి ోనూ వీర్రా జుగారి కవితాత్మ దర్శనమిస్తు ంది .సమాజం పై
వారికున్న అభిప్రా యాలు ,తనకున్న భావాలు ,తానూ నమ్మిన  సిద్దా ంతా లు ,సమాజం
పట్ల బాధ్యతా ,తోటి వారిపై ఉన్న మానవ సంబంధాలు అన్నీ రాశీభూతమై వీర్రా జు గారి \
నడవడిని ,ప్రవృత్తి ని ,అంతరంగాన్ని వ్యతిత్వాన్ని కేరక్టర్ ను  ఆవిష్కరిస్తా యి ఈ కవితలు
.అందుకే ఈ వ్యాసాన్ని ‘’వీర్రా జీయ శీలం ‘’అన్నాను . ముందు ఎర్రడబ్బా రైలు లోని కవితా
బో గీల సంగతి చూద్దా ం .                   

ఎర్ర డబ్బా రైలు –కవితా సంపుటి

 దూరమైపో యిన కొడుకు నుండి ఏదో ఒక రోజు ఉత్త రం వస్తు ందని యెర్ర డబ్బా రైల్ కోసం
ఎదురు చూస్తు ంది ముసలితల్లి .ఆమెకళ్ళ ముందు అంతా చీకటే .చీకటికి ఎరుపూ
,వెలుగూ ఉండవు .కొడుకుతండ్రికి రాసే ఉత్త రం లో  ‘’నాన్నా నేను క్షేమం ‘’అనే’’
ఆరక్షరాల’’ ఒక చిన్న మాటకోసం ఆతల్లి ఆరాటం .అదే ఆమెకు ఒక పెద్ద ఓదార్పు .ఆ
ముసలి దంపతుల బతుకు మీది ఆశకు ‘’రేపటి ఉషస్సు ‘’.ఆ ఉత్త రం వస్తే  ‘’కుతకుత
లాడే కొడుకు గుండెల వేడి నెత్తు టిలో ఏ సర్కారు తుపాకి గుండూ తలస్నానం చేయలేదని
,కొడుకు గుండె లాకప్ చీకటిగదిలో కొట్టు కోవటం ఆగి పో లేదని ‘’ఉపశమనం .అందుకే
ఆమెకు ‘’యెర్ర డబ్బా రైలంటే అంత ఇష్ట ం ‘’గుండెల్లో కి సూటిగా దూసుకు పో యే మాటల
బాధా తప్త పల్ల వి ఈకవిత .
మిత్రు డు ‘’బాధల కొలిమిలో కాలికాలి రాటు దేలిన ‘’వాడు .అతనికి ఓ సందేశమిస్తూ ‘’ఈ
వ్యవస్థ మీద కోపం –నీ కుటుంబ శ్రేయస్సుకే పరిమతం చేయకు –నువ్వు చేసే త్యాగం –నీ
ఇంటి ఆవరణ దగ్గ రే ఆగిపో నివ్వకు ‘’అన్నారు. ఇది అందరికీ వర్తించే సూత్రమే .ప్రకృతి నేర్పే
పాఠం గురించి చెబుతూ ‘’నాలుగు వైపులా నిర్బంధం చేసినంతమాత్రా న –ఎవరూ
ఎవరిప్రా ణాలు  తీయరు –తన ప్రా ణానికి నీచేతిలో ప్రమాదం పొ ౦చి ఉన్నప్పుదు –
మనిషేకాదు పిల్లి కూన కూడా నిన్ను నమ్మదు .-తనను తానూ రక్షించుకోవటం –ప్రక్రు తి
నేర్పే తొలిపాఠం’’అని మనప్రభుత్వాల ‘’అరణ్య కాండ ‘’పై చేన్నాకోల్ దెబ్బ .’’పగల ముగ్గిన
నేరేడు పళ్ళు –ఊదా వడగళ్ళుగా ‘’ పడుతున్నాయన్నారు వీర్రా జుగారు .శిశిరం లో బాదం
చెట్టు ఆయనకు ‘’పచ్చని ఆకుల్ని ఎర్రగా మార్చుకొని –సాయంత్రపు ఎండకు మరీ ఎర్రబడి
–నిప్పులపో గై మెరుస్తు న్నాయి ‘’ట .అద్భుతమైన భావ చిత్రం .అన్నిట్లో నూ బలిసిన వారి
‘’జీవితం నిండా ఎరుపు పరచుకుంటు౦ది –ఎరుపు వాళ్ళ అభిరుచుల నిండా అల్లు
కుంటు౦ది .ఎరుపు వాళ్ళ ఒంటి నిండా ప్రవహిస్తు ంది ‘’.కాని, వాళ్ల కు ‘’జానెడు యెర్రని
గుడ్డ ముక్క –మూరెడు కర్ర మీద జెండాగా మారి –గాలిలో రెపరెప లాడుతూ కళ్ళ
ముందు కనిపిస్తే –ఒకటే భయం –పిచ్చిభయం ‘’అని తన ‘’ఎర్రజెండా ‘’అభిమానాన్ని
దాచుకోకుండా చెప్పుకొన్నారు వీర్రా జుగారు .రక్త ం మరిగే వారికి ‘’రక్త పు రంగు జెండా అంటే
‘’కాళ్ళకింది--- కారిపో తుంది అని భావం .

   తనఖా పత్రా న్ని గూర్చి ఏంతో కవితాత్మకం గా గుండె తడి తో ఇలా చెప్పారు ‘’మట్టిని
పెకలించి పరిచి –ప్రక్రు తి కన్నేర్రే జేస్తే కండబలం నమ్ముకుని –కావిళ్ళు మోసి నీరు పో సి -
గింజ గింజనీ ఆశలో తడిపి విత్తి –తమ సర్వస్వంగా కాపాడు కొంటున్న –ఒక్కగానొక్క
మడిచెక్క తాలూకు –తనఖా పత్రం ‘’అదే కాగితమై షావుకారు గారి ఇనపబీరువాలో
భద్రంగా ఉండి వాళ్ళ ఆశల్ని చిద్రం చేస్తో ంది .పిడికలి
ి బలాన్ని గూర్చి ‘’అయిదు వేళ్ళూ ఒక
చోట కలిసి –ఎముకలు సైతం పిండి  అయి పో యెంతగా –దగ్గ రగా బిగుసుకొని –
ఆలోచనలోనిద్రు ఢత్వానికీ  నిర్భయత్వానికీ అద్ద ం పడతాయట – ‘’గుప్పెట్లో నీమనసు
ఉంది –పిడికిలో మనసులోని నీ నిర్ణయం ఉంది ‘’అన్నారు .వేళ్ళు విడివిడిగా ఉంటె ఏమీ
ఉండదు కలిస్తే కసి బిగి పెరిగి అనుకొన్నది సాధిస్తా యి .పిడికలి
ి పౌరుషానికి 
.మనస్సంకల్పానికి గుప్పెట ప్రతీకలు .

 వీర్రా జు గారికి హంస బతుకు కంటే కాకి బతుకే ఇష్ట ం .కాకి సమిష్టి జీవితానికి ఉదాహరణ
.హంస ఒంటరితనానికి గుర్తు .అందుకే ‘’పది మందితో కలిసి పంచుకొనే –సమిష్టి జీవితం
నాది ‘’అన్నారు . .’’రెక్కలు రాని ఏ గూటి పిల్లో –రెక్కలొచ్చిన ఏ గూటి తండ్రో –కరెంటు
తీగకు బలి నేలకూలితే –పది మందినీ పిలిచి కన్నీరు కార్చే –సంఘ జీవితం నాది ‘’అని
తానూ సంఘజీవినని స్పష్ట ం గా చెప్పారు ‘’పది మంది తో జీవితాన్ని పంచుకోవటం –నా
బతుక్కి ఆదర్శం ‘’అంటూ ఆదర్శాన్ని వివరించారు .అమెరికా నౌకాదళం ఇరాన్ పౌర
విమానాన్ని కూల్చినప్పుడు చలించిపో యిన రాజుగారు మానవత్వం నశించిన
పాశవత్వానికి కినిసి ‘ఆ పని చేసిన వారు మనుషులైతే క్షమాపణ కోరేవారని రాక్షసులైతే
పొ రబాటును ఒప్పుకొనే వారని కాని ‘’వీళ్ళెవరూ ‘’?అని వీళ్ళను ఏ జాతికింద కట్టా లో
తెలియక నరరూప రాక్షసులని  తేల్చారు .మానవత్వం లోపించిన ఈ జాతినేమని
పిలవాలో ? మిలియన్ డాలర్ల ప్రశ్న .వీర్రా జుగారికి మానవత్వం అంటే ఉన్న అభిమానికి
ఈ కవిత నిదర్శనం .మానవత్వానికి ఎత్తి న పతాక అనిపిస్తు ంది .

 బడాబడా వాళ్ళు ‘’సింహాల క్ల బ్బుల్లో చేరి చెక్కు బుక్కుల్ని చించుతారు  -దానాలతో
పేపర్లు ఆక్రమిస్తా రు .వాళ్ళు పదికాలాల పాటు పచ్చగా  ,డబ్బాకలితో ఆవురావురుమనాలి
–అప్పుడే ‘’పెళ్ళాం ,పిల్లల జబ్బులకో ,చదువు సంధ్యలకో –పుస్తేలతాడో చేతిగాజులో
తాకట్టు పెట్టచ్చు .నూటికి పది రూపాయలకైనా డబ్బు తేవచ్చు –వాళ్ళ ఆకలి తీరకు౦డాలి
–వాళ్ళ సంఘ సేవ –అలా అలా సాగాలి ‘’అని వ్యంగ్యాస్త్రా న్ని  సంధించి’’ చెడేల్ ‘’మని
వాయిస్తా రు .ఏ ఇజం వారైనా ‘’స్వార్ధిజం ‘’ప్రా ణాంతకం .వీరినీ వదలకుండా వాయిస్తూ
‘’మనకు కావలసింది ప్రజలు కాదు –మనమే –మన కీర్తి ప్రతిష్ట లు ,మన సుఖ
సంతోషాలు మన హో దాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని సుతిమెత్తగా మెత్తని
చెప్పుతో బాదేశారు .’’నీళ్ళల్లో నిప్పు ‘’కవితలో ‘’అలజడి రేగిన గుండేల్లో ంచే   అకస్మాత్తు గా
–బడబాగ్ని లాగ నిప్పులు కురుస్తా యి .నువ్వింకా తేరుకోక ముందే –నిలువునా నిన్ను
మసి చేస్తా యి ‘’అని ఘాటైన హెచ్చరిక చేశారు .అలజడే కదా అని ఉపేక్షిస్తే ఉపద్రవం గా
మారుతుందని సూచన .

  ‘’వారం రోజులక్రితం వరకు ఆ గదిలో –అర్ధ రూపాయి మల్లెపూలు –అర్ధ రాత్రి వరకు
మత్తేక్కించాయి-రూపాయి పకోడీ పొ ట్ల ం –రోజంతా లాలాజలాన్ని పారించిది.-యవ్వనం 
ఆ గదిగోడ మీద జీవితమై వేలాడింది ‘’అలాంటి జంట జీవితం లో భాగ్యనగరం అభాగ్యాన్ని
కురిపించింది ‘’మతవిద్వేషం పూసిన ఏ పిడి బాకో  ‘’భర్త ను శవం గా మార్చింది
.ఇప్పుడామె అదే గదిలో ‘’చిరిగిన జీవితాన్నే –చింకి చాపలా పరచు కొన్నది –గుండెల్ని
పిండుకొని ఘోషిస్తూ –కల్లెలు కల్లెలుగా  దుఖాన్ని కక్కు కొంటోంది ‘’.ఒక్క రాత్రిలో ఆమె
జీవితాశ చితికిపో యింది దీనత తాండ వించింది.’’ఆమెపేరు ఏదయితేనేం ?అనాగరక
ఆటవిక మత దురహంకారానికి గురైన –ఒక భాగ్య నగర అభాగిని ఆమె ‘’అని మతకల్లో లం
ఎందరి జీవితాలను బలి తీసుకోన్నాయో తెలిపే ఒక ఉదాహరణ మాత్రమె ఇది
.మనుష్యులుగా  మనం ఆలోచించాల్సిన సమయం అని గుర్తు చేశారు కవి .’’అర్ధా ంగి
కూడా అమ్మలాగే ఓ స్త్రీమూర్తి కదూ ‘’అని మరోకవితలో చెప్పారు .

   గుండె లక్షణం వివరిస్తూ ‘’కొండంత విశ్వాసం దానికి ఉండాలి –ఆకాశ మ౦త స్వేచ్చ –
చిటికెడు ఊపిరిలో నిండాలి –దో సెడు ఒంటి రక్త ం లో కరగాలి .అప్పుడే అది –ఊపిరి
తాగుతున్న రూపం అనుకోగలం ‘’అన్నారు కాకపొ తే అది మట్టిదో రాతిదో కర్రదో కంచుదో -
శిల్పం లాగా అదికూడా రక్త మాంసాల బొ మ్మే ‘’అన్నారు .రక్త ం ,మాంసం చెమట ఓడుస్తూ
రోళ్ళు తయారు చేసి ఇంటింటికీ తిరిగి అమ్ముకొనే వారు బాగ్యనగరం వచ్చి భయ పడ్డా రట
.ఎందుకు అంటే ‘’ఈ ఊరొచ్చాక మాకు జబ్బు భయం కన్నా కొత్త భయం పట్టు కొంది-
ఎప్పుడొ స్తు ందో అకస్మాత్తు గా కర్ఫ్యూ –మా నోట్లో దుమ్ము కొట్ట టానికి మా కడుపుల్లో
చిచ్చు పెట్ట టానికి ‘’అని వాపో యారు ఆ బడుగు జీవులు .ఇంత చిన్న విషయాన్ని వీర్రా జు
గారు గుర్తించి వారికి తనకవిత్వం లో చోటు కల్పించి వారి ఆవేదనను వినిపించటం ,కర్ఫ్యూ
యెంత భయంకరం గా బడుగు జీవుల జీవితాలతో ఆటలాడుతుందో తెలియ జేసే
మంచికవిత ‘’మా భయం ఒక్కటే ‘’.
  ఓటు కోసం అభిమానం గా ఇంటికొచ్చే ‘’బిచ్చగాళ్ళు ‘’గురించి రాస్తూ ‘’నీ అభిమానం
నామీదకాదు నా చేతిలోమి వోటు మీద –ఓటు వెనక గద్దె మీద –గద్దెపై కూచునే నీరూపం
మీద ‘’ –అని నిర్మొహమాటం గా చెప్పారు .అందుకే ‘’నీ ఆతిధ్యం నాకొద్దు –మా ఇంటికి
నువ్వు రానే రావద్దు ‘’అని ఖచ్చితంగా వోటు బిచ్చగాడిని తరిమేశారు వీర్రా జుగారు .రాగాల
చెట్టు ను  కలవరిస్తూ ‘’చెట్టే నా ఇల్లు –ఆకుల గుబుర్లె దిళ్ళు –కొమ్మలే ఊయలలు
‘’అన్నారు .కాని ఇప్పుడు తానూ ముని అయినా నిశ్శబ్దా న్ని ఆశ్రయించినా ‘’మౌనం లో
కూడా సంగీతం వినడం నేర్చిన వాడిని –నీ రాగానికే కాదు నీ మౌనానికీ –ఇప్పుడు నేను
శ్రో తను ‘’అని ప్రకృతిలో తానూ మమైక్యమయ్యే భావనకు అద్ద ం పట్టా రు .ఎదురు ప్రవాహం
లో బరువు పడవను లాగుతున్న కూలీలను  కూడా వీర్రా జు గారు మర్చిపో లేదు ఇది రాజ
మండ్రి అనుభవమే .’’ఎగుడు దిగుడు ల రాళ్ల బాటలో –పిచ్చి డొంకల ముళ్ళ దారిలో –అలా
ప్రవాహానికి ఎదురుగా –మెల్లగా –మెల్లగా –బరువుగా –లాగు కొంటూ –లాగు కొంటూ –
లాగుకొంటూ ‘’అని దృశ్యమానం చేశారు .లాగుకొంటూ అనటం లో వాళ్ళ శ్రమా బడలికా
అలుపు ,ఊపిరి అందని స్తితి అన్నీ చూపారు .ఆరుద్ర కూడా ‘’మోయ్యోయ్ మోయ్యోయ్
మోయ్యోయ్ తోయ్యోయ్  తొయ్ ’కవితలో ఇదే సీను ‘’త్వమేవాహం ‘’లో చూపించాడన్న
సంగతి మనకు తెలుసు .హుసేన్ సాగర్ ‘’ఆత్మ హత్యాసాగరం ‘’కాక ముందు నీరు
మలినం కాక ముందు నిర్మల తరంగాలు  సేద తీర్చేవని  ఇప్పుడు అదొ క మృత్యు
సాగారమయిందని ఆవేదన చెందారు .’’రేపటి మాతృమూర్తి ‘’దృశ్యమే ఆయన్ను
వెంటాడింది .ఆ పసిపాప ముఖమే నీళ్ళలో ప్రతిఫలిస్తో ంది .మాత్రు మూర్తికాకుండానే యా
పసిపాప జీవితం భళ్ళున పగిలిపో లేదుకదా-హుసేన్ సాగర్ నీటిలో  ఆమె భవిష్యత్
జలసమాధి కాలేదుకదా ‘’అని ఆ పాప జీవితం  ఏమై పో యిన్దోనని ఆందో ళన చెందారు
.రోజూ ఇలాంటి దృశ్యాలు అక్కడ మామూలే కదా .

    బాల్యాన్ని ఆదర్శం గా తీసుకోవాలన్న సూచన చేశారు .కాని ఎవరు వింటున్నారు


దీన్ని? .అందుకే ‘’మనం బాల్యాన్ని ఆదర్శం గా తీసుకొన్న దెప్పుడు ‘’? అని ఒక దెప్పు
దెప్పారు .’’తీసుకొని ఉంటె –మనం ఇలా ఎప్పటికీ ఉండం-ఇంత అసంబద్ధ ం గా ఇంత
క్రు త్త్రిమంగా ఇంత రాక్షసంగా –జీవించం గాక జీవించం ‘’అని బల్ల గుద్ది మరీ చెప్పారు
.బాల్యానికున్న ప్రా ధాన్యతను కవితలో పాఠం గా చెప్పారు మన డొ ల్లతనాన్ని ఎండ గట్టా రు
..కృత్రిమత విజ్రు ౦భిస్తో ందని అది నాగరక లక్షణం కాదని హితవు చెప్పారు .దీనిపై సెటైర్ గా
‘’మనం కాంక్రీటు చెట్లను అలంకరించుకొని –రస హృదయాల్ని ఆవిష్కరించు కొందాం –
రకరకాల సెంట్లు స్ప్రే చేసుకొని –రోజుకొక విధం గా ఘుమ ఘుమ లాడి పో దాం ‘’అని
చమత్కరించారు వీర్రా జుకవి .ఇంతవరకు వారి ‘’యెర్ర డబ్బా రైలు ‘’కవితా సంపుటి లోని
కవితా సౌరభాన్ని ,వీర్రా జుగారి వ్యక్తిత్వాన్నకవితా గాఢతను తెలుసుకొన్నాం . తర్వాత వారి
‘’ఒక అసంబద్ధ నిజం ‘’సంపుటి లోని కవితా  సౌందర్యాన్ని దర్శిద్దా ం .

     వీర్రా జీయ శీలం -2

''ఒక అసంబద్ధ నిజం ''-కవితా సంపుటి 

                     

‘’ఈ నాడు ఏమనిషిని దులిపినా –బొ టబొ టా రాలేవికన్నీళ్ళే-ప్రతికన్నూ ఒక కొలనే మరి –


ఏడాదిపో డవునా రాల్చే కన్నీటి చుక్కలు –వేల కొట్ల లో ఉన్నాయి ‘’వీటిని అక్కున
చేర్చుకోనేవి మేఘాలే .కన్నీళ్ళే కాదు  చెమట చుక్కలూ అంతే –ఎక్కడెక్కడో పని చేసే
శ్రమ జీవుల చెమట బిందువులు ఆవిరై మేఘాల్లో కే చేరతాయంటారు వీర్రా జు గారు .అవి
ఒక్కొక బి౦దువులాగానే కనపడతాయి కాని  అవికాలువలు కట్టి పారి –వాగులూ వంకలై
ఏరులై పొ ర్లి –నదీనదాలై ప్రవహించి –చివరికి సముద్రం లోనే సంగమిస్తా యి .అందుకే
సముద్రం ఏడాదికేడాది బలుపెక్కి పో తోంది .ఉన్న చోటు చాలక కొత్త జాగాల వైపు –
కెరటాల్ని చాచుకొని విస్త రిస్తో ంది ‘’అని వ్యవస్థ లోని లోపాలను ఎత్తి చూపి సునామీ సృష్టికి
కారణం మానవ  అత్యాసేనని ,మానవ పీడనమూ సహేతుకం కాదని కార్మిక  పక్ష పాతిగా
పర్యావరణ వేత్తగా హెచ్చరించారు ‘’ఒక అసంబద్ధ నిజం ‘’కవితలో .ఇదే సంపుటికీ శీర్షిక
అయింది .సార్ధకతా తెచ్చింది .

   ‘’అక్ష రానికి ఆమడ దూరం లో ఉన్నవారికి –ముఖమే కవిత్వ వేదిక ‘’అన్నారు


.’’చూపుల్లో తన్మయత్వమే కవిత్వాభి వ్యక్తీ –మాటల్లో పరవశత్వమే –కవిత్వ వాహిక ‘’అని
ఏంతో అద్భుతం గా కవితాత్మకం గా చెప్పారు .ప్రతిదానికీ  యంత్రా లపై ఆధారపడ్డ నేటి
మనిషి సున్నిత హృదయ స్పందనలకు దూరమవుతున్నాడని గుర్తు చేశారు .బలమైన
సంఘటనలు పెద్ద శబ్దా లను  మాత్రమె మనిషి స్పందిస్తు న్నాడు .దీనితో రాతి కట్టు
హ్రు దయామేర్పడి చెవుల్లో సీసం తో మూసుకుపో యి కుంచించుకు పో తున్నాడు
.సున్నితత్వం లోపించి జీవన మాధుర్యం కరువైపో తోంది .అందుకే ఇప్పుడు ‘’ఎటు
చూసినా కనిపించేవి –ఏ అభి వ్యక్తీ లేని –ఏ స్పందనా లేని –వట్టి రక్త మాంసాల రోబో లె
‘’అని నేటి ఆధునిక మానవుని కృత్రిమత్వాన్ని వదిలి౦చు కోమని  యదార్ధ జీవిత
మాధుర్యాన్ని అనుభవించ మని ఒక రకం గా ఆదేశిస్తు న్నారు .కవి ‘’అన్ ఎక్నాలేడ్జేడ్
లెజిస్లేటర్ ‘’అన్న సత్యాన్ని రుజువు చేశారనిపిస్తు ంది .

  వీర్రా జీయం గా కొన్ని జీవిత సత్యాలు చెప్పారు .’కష్ట సుఖాల  కల నేత ఉన్నప్పుడే –
జీవన మాధుర్యం తెలిసి వస్తు ంది ‘’అన్నది ఆయన అనుభవ సారం నిజ జీవిత విధానం
కూడా .శ్రీ శ్రీ ‘’కవితా ఓకవితా ‘’లోను తిలక్ ‘’నా అక్షరాలు ‘’లోను తమకవితా లక్షణాలను
వివరిస్తే వీర్రా జుగారు ‘’అక్షరాయుదుల కత్తి సాము ‘’రాసి తన మనోభావాలు వెలిబుచ్చారు
.’’కష్ట జీవుల కన్నీటి లో తడిసి –బరువెక్కిన అక్షరాలూ నావి –ఎక్కడ తడిమినా తడి
తగుల్తు ంది ‘’అన్నారు పాఠ కుల గుండె బరువేక్కిస్తా యి .’’ఈ సత్యమే తన అక్షర మాలికలో
దారం ‘’అన్నారు .తమ ఇంటికి ఆహ్వానించారు ‘’మీ లాంటి అభిమానుల రాకల్తో నే మా
పేరు ప్రతిష్ట లను కొలుచుకోనేది ‘’అని వ్యంగ్యం గుప్పించారు .అయితే తనను ఎలా గుర్తు
పట్టా లి ఎక్కడ కనిస్తా రు ?.రాజకీయ నాయకుడిలాగా చీపిరి చేత్తో పట్టు కొని ఫో టో
దిగాటానికో ముస్ష్టివాడికి  కుంటివాడికీ సాయం చేస్తు న్నట్లు ఫో టోలు దిగే చోట ,బారు
బీరులలో తను కనిపించనని చెప్పి ‘’నేను బహువచనానికి ఏక వచన సంకేతాన్ని –ఈ
తెలుగు  గడ్డ మీద అక్షర ధారుల కులానికి ప్రతినిధిని –అత్యాధునిక శాఖీయుడిని.కలం నా
ఆయుధం –కవిత్వం నా యుద్ధ భూమి –నా కీర్తినామం ‘’కవి ‘’అని చిరునామా ఇచ్చారు
.తాను  అందరి ప్రతినిధినని గుర్తు చేశారు మళ్ళీ .

  బాల్య జ్ఞా పకాల్ని అపురూపంగా దాచుకొన్న అమ్మ వెంట పుట్టిన ఊరికి వెళ్ళారు .అక్కడ
పొ డి పలకరింపులే దక్కాయి .ఆత్మీయ స్పర్శ లేనే లేదు .ఇప్పుడు ఆ ఊళ్ళో ‘’ప్రతి ఇల్లూ
ఓ టంక శాల –ప్రతి హృదయమూ ఓ డబ్బుల మూట’’అంత బలిసిపో యింది ఆ ఊరు
.’’పక్క నున్న అర్ధా ంగి బాహువులే –ఇల్లు చేరే వరకు వెచ్చని దుప్పటి నాకు ‘’అంటారు
ఇల్లా లిచ్చే సౌఖ్యాన్ని గుర్తు చేసుకొంటూ .’’ఏడుపైనా నాకు నవ్వులు పరచిన పూల
తివాచీయే ‘’అన్నారు .బిడ్డ పుట్టినప్పుడు ఏడుపుతోనే పలకిస్తు ౦ది  అని సామెత చెప్పారు
.ఆ ఏడుపే మధుర సంగీతం అని ‘’ తొలినాదం మరీ అద్భుతం ‘’అని మురిసిపో యారు .

ఒక రైతు రంగయ్య పొ లం చెక్క తడపతానికి బావి తవ్వుతూ మూడులోతుల నేలని


తవ్వినా చెమ్మతగలక –మరో నిలువు లోతుకు దిగన
ి ా నీరుకాక బండరాయి
తగిలినప్పుడు –కారడానికి కన్నీళ్లు లేక పొ తే కవి మనస్సు చివుక్కుమన్నది .అయిదేళ్ళ
తర్వాత వచ్చి చూస్తె పొ ర్లు తున్న బావినీళ్ళు చూసి పొ ంగిపో వాలో అతని పెళ్ళాం మెళ్ళో
కనిపిస్తు న్న పసుపు కొమ్ము చూసి బాధ పడాలో తెలియ లేదు .ప్రకృతిని అంచనా
వేయటం లో తానూ రంగయ్యా పొ రబాటు పడ్డా మని ఒప్పుకొన్నాడు .తప్పంతా తనదే
అన్నాడు .రంగయ్యలో ఆశలు రేకెత్తి ంచి తప్పుడు సలహా ఇచ్చి అప్పుల ఊబిలో
రంగయ్యను తోసేసన
ి ందుకు సిగ్గు తో కుమిలిపో యాడు .ఇది ఒక పో యిట్రీ కద.గొప్పగా
చెప్పారు .

 జీవితాన్ని చెట్టు తో పో ల్చుకొని తనకు అన్వయంచుకొని చెప్పిన సత్యాలు


అసంబద్దా లుకావు నిజమైన నిజాలే .’’చెట్టు పచ్చగా ఉన్నప్పుడు –ముఖ పరిచయస్తు లు
కూడా –ప్రా ణ మిత్రు లై పలవరించారు .-ఎగి రొచ్చిమరీ పలకరించారు ‘’కాని తానూ అన్నీ
కోల్పోయి మోడిన చెట్టు లా అగుపిస్తే ‘’ఆకుల్ని రాల్చుకుని అస్తిపంజరంయ్యాక –
ఆత్మీయులైన వారు సైతం –కనిపించనంత దూరానికి  వలస పో యారు .’’నిజంగా ఇది
పారడాక్స్ ఇన్ లైఫ్ .తాను  ఇంకా ఆశా జీవి కనుక ఏ కాస్త చిగురైనా కనిపిస్తు ందేమోనని
ఎదురు చూస్తు న్నాడు .మరో జీవిత సత్యం చెప్పారు ‘’చేసన
ి సాయానికి –ప్రతిఫలాన్ని
ఆశించటం తప్పే౦  కాదు –అప్పుడు నువ్వుమానవుడివి –ఆశించక పొ తే –పరిపూర్ణ
మానవుడివి ‘’ఇదే వేద వేదాంగాల సారం .బాగా ఒంట పట్టింది కవిగారికి ..ఎన్ని తప్పులు
చేసన
ి ా మనిషికి ‘’ప్రకృతి ఒక్కటే సరైన చికిత్స శాల ‘’అన్న సత్యమూ తెలిపారు .’’నెటజ
ి న్ల ’’
ను దృష్టిలో పెట్టు కొని ఒకమ్మాయి ఆంతర్యాన్ని చక్కగా ఆవిష్కరించారు –‘’నెట్ లో నా
ఫో టో పంపటానికి –అభ్యంతరం లేదుకాని –ఎదురు పడి కలుసుకోవటం – ఇష్ట మేకాదు
ముఖ్యం నాకు ‘’అని నిష్కర్షగా తెలిపిందిందా అమ్మాయి .చివరికి’’ నెట్ నిజం ‘’తెలియ
జేస్తూ ‘’అక్షరాల్లో జారని ఆంతర్యాన్ని –ఒకరికొకరు తెలుసుకోన్నాకే –ఫో టోల్లో పడని
మనసుల్ని –పరస్పరం చదువుకున్నాకే –ఏదైనా ఒక నిర్ణయం తీసుకొందాం- ఫో టోల
నైనా మరింక దేనినైనా –అప్పుడే ఇచ్చి పుచ్చుకుందాం ‘’అని కరాఖండీగా చెప్పిందా
అమ్మడు .ఇది వీర్రా జు గారి’’ నెట్ వేదం ‘’.వేదం అందరికీ శిరో దార్యమే కదా. అందరూ
పాటించాల్సిందే .

మరోసత్యం ‘’దృశ్యమైనా శబ్ద మైనా –అందంగా కనిపించేది –ఆకలి తీరాకే ‘’అని ఆకలి
ఉపనిషత్ ఆవిష్కరించారు .’’కళకి జీవితాన్నిఅద్ద డం కాదు –జీవితానికి కళను   అద్దా లి
‘’అంటారు అప్పుడే అస్త వ్యస్త జీవితమైనా గజిబిజి చిత్రమైనా ప్రజా మోదం పొ ందుతాయని
భరోసా ఇచ్చారు .గ్లిజరిన్ కన్నీళ్ల ను రంగస్థ లానికి పరిమితం చేసి నిజమైన కన్నీళ్ల ను నిజ
జీవితం లోకి మిగుల్చుకోమని ‘’హితవు .రచయిత కాని కవికాని రంగుల కలల్లో మిగిలి
పో వద్ద న్నారు.’’నిజాన్ని నిజం గా చూపు –అది నేరం కాదు –నిన్ను నిన్నుగా
ఆవిష్కరించుకో –అది వంచన కాదు –భ్రమల్లో బతకటం –ఖరీదైన కళల కోసం వెతకటం –
ఆరోగ్యం కాదు –నీకూ –నీ చుట్టూ ఉన్న మాకూ ‘’అని గొప్ప హితోపదేశం చేశారు .

  దానగుణం గల దాన శీలురను ‘’దానం చేయండి –ఒక బుక్కు అచ్చేసుకొంటాను ‘-మీ


పేరు చెప్పుకొని ఓ పుస్త కం  వెలుగు లోకి తెచ్చుకొంటాను ‘’అని తమాషాగా
అన్నారనిపిస్తు ంది .అంటే డబ్బును సార్ధకం చేసుకొని కవిని కవిత్వాన్ని రచయితను
రచనలను బతికించమని కోరారని భావించాలి .వాతావరణ పాఠం చెబుతూ ‘’కళ్ళ జోడు
అతని ఆత్మరక్షణ కవచం –దాని వెనక దాక్కున్న అతని మనసులో –బాధా ,కోపం ఏదైనా
ఉండచ్చు ‘’అన్నారు .మిత్ర లేఖ లో ‘’అక్షరాల్లో   దట్టిం చాల్సింది  –ఆగ్రహమే కాని ద్వేషం
కాదు –కవికి ఉండాల్సింది –సంయమనమే కాని ఆవేశం కాదు ‘’అని అక్షరోపదేశం గా
అక్షర సందేశం ఇచ్చారు .బిరుదులూ ఫ్లేక్సీలు  బేనర్లూ కీర్తికి కొల బద్ద లు కావని ‘’కీర్తికి
పెద్ద పీటవేసినంత కాలం –నీ ప్రతిభకు జేజల
ే ు పలకరు –నువ్వు నిరాడంబరుడ వైతేనే –
నీకూ నీ వ్యక్తిత్వానికి గౌరవం –నీ మాటకూ నీ రాతకూ అప్పుడే విలువ ‘’నిరాడంబరతకు
పెద్ద పీట వేశారు వీర్రా జుగారు. తాను  అనుసరించిన బాట ఇదే .ఆచరించి చెప్పిన మాట
కనుక గొప్ప విలువ ఉంది .

 ‘’మరణ భయం చుట్టు ముట్టి –నత్త లా మనసు ముడుచుకు పో యినా –‘’అది తనకు
తాత్కాలికమే కాని శాశ్వతం కాదని చెప్పారు .అలాంటి సమయాల్లో భజనల వైపు ,బాబాల
వైపు,పూజా పునస్కారాల్లో కి  జారిపో కుండా నిలబడతానన్నారు .’’నా రంగుల ప్రపంచం –
నన్ను కాపాడుతూనే ఉంటుంది –నా అక్షర ప్రా ంగణం –నన్ను ఆదు కొంటూనే ఉంటుంది –
నా జీవన చరమాంకం చివరిక్షణం వరకు –నా రంగుల ప్రపంచమే నావిహార స్థ లి –నా అక్షర
ప్రా ంగణమే’’నా చిర్నామా ‘’అని వీర్రా జుగారు అటు అక్షరం ఇటు రంగులే తన నేస్తా లని
మార్గ దర్శకాలని ఘంటా పధం గా చెప్పారు .ముదిమి మీదపడ్డా చెదరని ధైర్యం ఆయనది
.ఆ అక్షర ,చిత్రజీవి  మరింత అక్షర రాశిని  మరిన్ని రంగుల చెలువములను   వర్షించాలని
ఆశిద్దా ం  .

నా టపా

కస్టా లు -కన్నీళ్లు
బాధలు -వ్యధలు
ఆప్యాయతలు  -అనురాగాలు
స్నేహాలు -చుట్ట రికాలు
జీతం- నాతం
కధలు -కవిత్వాలు
బాధ్యతలు -బరువులు
ఆకలీ -దప్పులు
గుండె చప్పుళ్ళు-గుండె కోతలు
గోదారీ జలాలు -మూసీ తీరాలు
నచ్చటా లు -మెచ్చటాలు
ఆత్మ గౌరవాలు  -అహంభావం కాని ఆత్మాభిమానాలు
ఆపేక్షలు - ఆత్మీయతలు
చిత్రా లు -జీవిత విచిత్రా లు
ఊహించని గౌరవాలు -ఊరించిన మెచ్చికోళ్ళు
ప్రైజులు -పారితోషికాలు
కుందుర్తి ,శ్రీవాత్సవలు -శివారెడ్డి  గోపాల చక్రవర్తు లు
మేనమామలు -పెద నాన్నలు
ఊపిరి తిత్తు లు తొలిచే పురుగులు -ఊరడించే సింగులు
క్రిష్ణా పత్రికలు -సమాచార శాఖలూ
అహంభావం తో కొట్టిన దెబ్బలు -మర్యాదగా తిరస్కరించిన తీరులూ
ఉత్త రాలు -పరిచయాలు
ఉత్త ర పరిచయం తో -చేరువైన ఇల్లా లు
ఇవన్నీ పడుగూ -పేకల్లా
అల్లిన మీ జీవితం -ఒక చిక్కని గీతం
వచన సంగీతం -కవిత్వ వచనం
ప్రతి పదం లోపలి పొ రలు చీల్చుకోచ్చినదే
ప్రతిభావం నవ పరిమళ భరితమే
చిత్రా నికి సంగీతం అద్ది -కవిత్వానికి చిత్ర సొ గసులు కూర్చి
మీ జీవితాన్ని -జీవన గమనాన్ని
ఆవిష్కరించిన తీరు -అమోఘం అత్యద్భుతం
వీర్రా జు గారూ -అక్ష రాలను శోభావిలసిత శిల్పాలుగా
చెక్కిన మీ ఓర్పూ -నేర్పూ నాన్యతో దర్శనం అనిపించింది
అదొ క ప్రవాహం -సుడిగుండం
శక్తి జలపాతం -సంగమ క్షేత్రం
భేషజం లేని -నిరాడంబర ఉత్కృష్ట   గమనం
నిసర్గ రమణీ యానికి  నిలువెత్తు  దర్పణ మే

శ్రీ వీర్రా జుదంపతులకు  నమస్కారాలు  మూడు నెలల క్రితం పరిచయమైనా మీరు


ఆప్యాయం గా నాకు అందజేసిన ''పడుగు పెకల మధ్య జీవితం '' పుస్త కం నిన్నా ఇవాళ
చదివే అవకాశం కలిగింది దాదాపుగా నాన్ స్టా ప్ గా చదివా  ముగ్దు డిని  చేసింది . ఉండ
బట్ట   లేక చేతకాని కవిత్వం షో  కులకు  పో యి పైన ఏదో గిలికాను . నిజం చెప్పాలంటే
మాటలు చాలవు చదివి అనుభవించాల్సిందే
ఇద్ద రి ఆరోగ్యాలు బాగా ఉన్నాయని తలుస్తూ -దుర్గా ప్రసాద్  
శ్రీ శీలా వీర్రా జు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహో త్సవం
శ్రీ శీలా వీర్రా జు గారికి ‘’బాపు –రమణ ‘’ల  స్మారక నగదు పురస్కారప్రదాన మహో త్సవం

  సరస భారతి ఆధ్వర్యం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యం తో ప్రముఖ చిత్రకారులు
కవి కదా నవలా రచయిత   శ్రీ శీలా వీర్రా జు గారికి ‘’బాపు -రమణ ‘’ల స్మారక నగదు
పురస్కార ప్రదానోత్సవ సభ మచిలీ పట్నం లో మహతి కళావేదికపై  21-9-14-ఆదివారం
సాయంత్రం  ఆరుగంటలకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన
జరిగింది . .ముఖ్య అతిధి మరియు బహుమతి ప్రదాత న్యాయమూర్తి శ్రీ ఏం రామ
శేషగిరిరావు గారిని పురస్కార స్వీకర్త    శ్రీ శీలా వీర్రా జుగారిని ,వారి సతీమణి శ్రీమతి
సుభద్రా దేవి గారిని ,ఆత్మీయ అతిధులుగా  కృష్ణా   జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ
గుత్తి కొండ సుబ్బారావు గారిని, ముఖ్య కార్య దర్శి డా జి.వి .పూర్ణ చంద్ గారిని శీలావి
పరిచయ కర్త శ్రీ సవరం వెంకటేశ్వర రావు గారిని సరసభారతి  కార్య దర్శి శ్రీమతి మాది
రాజు శివ లక్ష్మి వేదికపైకి ఆహ్వానించగా సాహితీ ప్రియులు పుష్ప గుచ్చాలు
సమర్పించారు .శ్రీమతి కిరణ్మయి గారి’’ మా తెలుగు తల్లికి ‘’ప్రా ర్ధనా గీతం తో సభ
ప్రా రంభమైంది .బాపు రమణ ల మృతికి అందరూ నిలబడి రెండు నిమిషాలు మౌనం
పాటించి వారి కి ఆత్మ శాంతి కలగాలని ప్రా ర్ధించారు .

 శ్రీ దుర్గా ప్రసాద్ ‘’సరసభారతి స్తా పించి ఇంకా అయిదేళ్ళు కాలేదని ఇప్పటికి పదమూడు
పుస్త కాలు ముద్రించామని ,అందులో నేను రాసినవి ఎనిమిది .ఇందులో సిద్ధ
యోగిపున్గ వులు ,మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు శ్రీ మైనేని వారి
సౌజన్యం తో నే ముద్రించాం .మైనేని గారు ఉయ్యూరులోని ఏ సి లైబర
్ర ీకి భూరి విరాళం
ఇచ్చారు. మచిలీ పట్నం లోని కృష్ణా యూని వర్సిటి కి,  ఉయ్యూరులో హిందూ శ్మశాన
వాటిక అభివృద్ధికి ,భగవద్గీత లో రాణిస్తు న్న ఛి బిందు దత్త శ్రీ కి ,డెబ్భై ఏళ్ళక్రితం
తమకుచిన్న తరగతులలో విద్య నేర్పిన స్వర్గీయ కోట సూర్య నారాయణ మాస్టా రి
జ్ఞా పకార్ధం ఉయ్యూరులో ఒక పేద ప్రతిభ గల విద్యార్ధికి ధనసాయం చేసిన వదాన్యులు
.ఆయన కస్ట పడి పైకొచ్చారు .దనం విలువ తెలిసిన వారు .ఉయ్యూరు అంటే యెనలేని
అభిమానం .సరసభారతికి పరమ ఆత్మీయులు .
 శ్రీ గోపాల కృష్ణ గారు బాపు రమణ ల తోనూ వారి  కుటుంబా లతోను యాభై ఏళ్ళుగా
పరిచయం ఉన్నవారు .వారానికి ఒకటి రెండుసార్లు అయినా వారిద్దరితో ఫో న్ లో మాట్లా డే
చనువున్నవారు .వారికి కావాల్సిన పుస్త కాలు పంపేవారు .వీరి పుస్త కాలు ,పెయిం
టింగులు  వారికి పంపే వారు .బాపు రమణ లిద్ద రూ స్వర్గ స్తు లవటం మైనేని గారు
జీర్ణించుకోలేక పో యారు .అందుకని వారి పేర స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు
.బహుశా ఆంద్ర దేశం లో వారిద్దరి పేరిట ప్రస్కారాం ఏర్పాటు చేయటం ఇదే మొదలు. కీర్తి
మైనేని వారికి దక్కితే సరసభారతి మీదుగా అందజేసే అదృష్ట ం సరస భారతికి దక్కింది .
సరిగ్గా వారం క్రితం 14-9-14 ఆదివారం బెజవాడలో రమ్యభారతి సరసభారతి మల్లెతీగ
సాహిత్య సంస్థ ల ఆధ్వర్యం లో శ్రీ చలపాక ప్రకాష్ గారి నేతృత్వం లో జరిగిన శ్రీ పాల గుమ్మి
పద్మ రాజు గారి శతజయంతి కార్యక్రమం లో ప్రముఖ రచయిత శ్రీ వేదగిరి రాం బాబు గారికి
మొదటిసారిగా మైనేని వారి సౌజన్యం తో బాపు –రమణ ల స్మారక నగదు పురస్కారం
అయిదు వేల రూపాయలు సరసభారతి ద్వారా అంద  జేయబడింది .ఈ రోజు ప్రముఖ
చిత్రకారులు శ్రీ శీలా వీర్రా జు గారికి బాపు రమణ ల స్మారక పురస్కారం గా మైనేని వారి
వితరణ తో పది వేల రూపాయలు నగదు పురస్కారాన్ని సరస భారతి ద్వారా అందజేయ
బడుతోంది .దీన్ని స్వీకరించటానికి వీర్రా జు గారు అంగీకరించటంఆనందం గా ఉంది .

 శ్రీ వీర్రా జు గారు ‘మంచికవి –ఎప్పుడో ‘’నీ ఇంటి కోసం నువ్వేం చేసినా త్యాగం కాదు
,స్వార్ధమే

అవసరానికి మించి ఏం సమకూర్చినా అక్షరాలా అది భోగమే

నువ్వు చేసే త్యాగం నీ ఇంటి ఆవరణ దగ్గ రే ఆగి పో నివ్వకు ‘’అని సమాజహితం గా రాశారు
.మరో కవిత లో

‘’మనకు కావలసింది ప్రజలు కాదు –మనమే

మన కీరి ప్రతిష్ట లు ,సుఖ సంతోషాలు హో దాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని నేటి
సమాజ స్తితిని తూర్పార బట్టా రు .ఇంకొక కవితలో
‘’మన బాల్యాన్ని ఆదర్శం గా తీసుకొంటే –ఇంత అసంబద్ధ ం గా ,కృత్రిమం గా ఇంత రాక్షసం
గా

జీవించం కాక జీవించం ..అని మన కృత్రిమ సంస్కృతిని ఎత్తి చూపారు .

చిన్నతనం నుంచి చిత్ర కళపై మక్కువ .లేపాక్షి శిల్ప రేఖా చిత్రా లతో ‘’శిల్ప రేఖ ‘’అనే
గ్రంధం రాశారు .నీటి రంగులు తైల వర్ణా ల చిత్రా లతో ‘’చిత్రకారీయం ‘’పుస్త కం రాశారు
.జర్మనీతో సహా చాలా చోట్ల చిత్ర  కళా ప్రదర్శనలు నిర్వహించారు .నాలుగు నవలలు
రాశారు .అందులో మైనా నవలకు రాష్ట ్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది
.ఆవంత్స సో మ సుందర్ ఏర్పాటు చేస్సిన ‘’రాజ హంస –కృష్ణ శాస్త్రి ‘’పురస్కారం ‘’బతుకు
బాట ‘’కు పొ ందారు. పులికంటి ,,,యగళ్ళపురస్కారాలు ,తెలుగు విశ్వ విద్యాలయం నుండి
‘’శిలావి కధలు ‘’కు ఉత్త మ కదా సంపుటి పురస్కారం ,ప్రతిభా పురస్కారం అందుకొన్నారు
.ఫ్రీవేరర్స్ కదల  సంపుటులు ఆత్మా కద కావ్యం గా ‘’పడుగు పేకల మధ్య జీవితం ‘’రాశారు
ఇలాంటి ఉత్త మ కళాకారునికి, రచయితకు బాపు రమణ ల స్మారక పురస్కారం
అందజేయటానికి సంతోషం గా ఉంది .

   బాపు రమణలు జీవికా జీవులు. స్నేహానికి నిర్వచనమైన వారు .శ్రీ కృష్ణ కుచేలురు
.గీతా రాత గాళ్ళు .బాపు ‘’creative par excellence ‘’అన్నది హిందూ పత్రిక. చిత్రకళా
విశ్వ రూపం .’’నా అంతటి వాడు నేను ‘’అన్నాడు బాపు .’’బాపు అంటే బాగా పులకింప
జేసవ
ే ాడు’’అని నాఅర్ధం  .దాదాపు అరవై అయిదేళ్ళ స్నేహం. వారి స్నేహ షష్టిపూర్తిని
ఘనం  గా హైదరాబాద్ లో అమెరికా చిట్టెం రాజుగారు నిర్వహించారు .అనుభవం లేకుండా
సినిమా తీసిన వాళ్ళు .బాపు సీతాకల్యాణం బ్రిటన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోర్స్ బుక్
.కార్త్యూన్లు ,కార్టూ న్లు పండించిన వాడు ముళ్ళ పూడి అనితర సాధ్యమైన హాస్యాన్ని
వ్యంగ్యాన్ని కురిపించాడు .దేశ బాపు ,చిత్ర బాపు చిరంజీవులు .’’అని చెప్పాను .ఈ సభ
ఏర్పాట్ల కు శ్రీ సుబ్బారావు గారిచ్చిన హార్దిక సహకారం మరువలేనిది అన్నాను

 తర్వాత న్యాయ మూర్తి శ్రీ రామ శేష గిరిరావు గారు ఇలాంటికార్యక్రమం లో పాల్గొ నటం
తన అదృష్ట ం అని .బాపు రమణలు తెలుగు దేశానికి వరం అని వారిని మించి ఎవరూ ఏదీ
సాధించలేరని ,మైనేని గారు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయటం వారి సహృదయతకు
నిదర్శనమని ,వీర్రా జు గారికివ్వటం ఎంతో సముచితం గా ఉందన్నారు .తరువాత శ్రీ ఎస్
వెంకటేశ్వర రావు వీర్రా జు గారిని పరిచయం చేస్తూ ‘’డెబ్భై అయిదేళ్ళవీర్రా జు గారు అన్నిటా
సమర్ధు లు .రాజమండ్రి లో జన్మించారు .దామెర్ల ఆర్ట్ గేలరీ పెట్టిన పో టీలో
బహుమతిసాధించారు హైస్కూల్ లో చదువు తూనే .తూ.గో.జి .స్టూ డెట్స్ ఫెడరేషన్
నిర్వహించిన పో టీలో  మొదటి బహుమతి పొ ందారు. విశాఖ యూని వర్సిటి సాంస్కృతిక
ఉత్సవ పో టీల్లో ,మైసూర్ దక్షిణ రాష్ట ్ర  అంతర్ విశ్వ విద్యాలయ పో టీలలో’’ నిరీక్షణ
చిత్రా నికి ‘’ప్రధమ బహుమతి నందుకొన్నారు .కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు
.1963 నుండి ఇరవై ఏడేళ్ళు ఆంద్ర ప్రదేశ్ సమాచార శాఖలో స్క్రిప్ట్ రైటర్ గా
,అనువాదకులుగా ,సంపాదకులుగా పని చేసి స్వచ్చంద పదవీ విరమణ పొ ందారు .

    శీలావి గారు దేశం లోని చిత్ర శిల్ప కేంద్రా లన్నీ సందర్శించి స్కెచెస్ గీశారు .హైదరాబాద్
బెంగళూర్ మొదలైన చోట్ల ప్రదర్శనలు పెట్టా రు .దాదాపు  వెయ్యి పుస్త కాలకు ముఖ
చిత్రా లు గీశారు .వీరి ప్రతిభకు తగిన పురస్కారాలందు కొన్నారు .’’కోడి గట్టిన సూర్యుడు
‘’కు 1969 లో ‘’ఫ్రీ వేర్స్ ఫ్రంట్ అవార్డ్ ,ఆంద్ర ప్రదేశ్  సాహిత్య అకాడెమి అవార్డ్ మొదలైనవి
ఎన్నో పొ ందారు ‘’అని చెప్పారు .

 పిమ్మట శ్రీ వీర్రా జు దంపతులను ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం పుష్పమాల,
శాలువాలతో న్యాయ మూర్తిగారి చేత కప్పించి సత్కరించారు .సరసభారతి తరఫున మా
దంపతులం వారికి శాలువా కప్పి  పుష్ప మాల   వేసి ‘’శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ‘’బాపు
రమణ ‘’ల స్మారక నగదు పురస్కారం పది వేల రూపాయలను అందజేసి బాపు రమణ
జ్ఞా పికను అంద జేశాము .దంపతులు పరమానందం పొ ందినట్లు వారి ముఖ కాంతి తెలియ
జేసింది .

 శ్రీ పూర్ణ చంద్ ‘’బాపు గారి ఫాంట్’పై గొప్ప పరిశోధన చేయాలని ,వారిద్దరల
్రి ో తెలుగు
ఉట్టిపడుతుందని ,సంస్కృతికి నిలయం గా వారు మసలారని ,వీర్రా జు గారితో చాలా ఏళ్ళ
అనుబంధం ఉందని ఒక రకం గా తమను తీర్చిదిద్దింది వారేనని ,వారి చిత్రా లు స్పూర్తి
దాయకాలని ఈ అవార్డు వారికి అందజేయటం అందరికి  ఆనంద  దాయకం అని చెప్పారు
.శ్రీ సుబ్బారావు ‘’స్వాతి పత్రికకు మొదట వీర్రా జు గారే ఎడిటర్ అని వారిల్లు తమకు
సాహితీ కేంద్రమని తానూ వారింటి వాడినేనని ఆ దంపతుల సౌజన్యం మరువ లేనిదని
,స్వాతి ముద్రణలో ప్రూ ఫులు దిద్దా నని జ్ఞా పకం చేసుకొన్నారు .బందరులో ఈ వేడుక
జరగటం అందరి అదృష్ట మన్నారు .

 తనకు జరిగన
ి సత్కారం పురస్కారాలకు సమాధానం చెబుతూ శ్రీ వీర్రా జు ‘’మొన్న
హైదరాబాద్ లో తెలుగు యూని వర్సిటిలో సన్మానం జరిపి లక్ష రూపాయలు ఇచ్చారని
,కాని బందరులో ఈరోజు జరిగింది ఆత్మీయ సత్కారమని , దీని ముందు అది చాల
పేలవమని అక్కడ ఆప్యాయతలు ఉండవని మొక్కుబడి గా జరపటం అలవాటని ,ఇందరు
సాహితీ ప్రముఖుల సమక్షం లో తనకు బాపు రమణ ల స్మారక పురస్కారం
అందజేయటం జీవితం  లో మరువ లేని అనుభవమని దీన్ని ఎరాటు చేసిన శ్రీ మైనేని
గోపాల కృష్ణ గారి సౌజన్యం మరువ లేనిదని .సరసభారతి తన్ను గుర్తించి ఈ అవార్డ్
ఇచ్చినందుకు ఆనందానికి అవధులు లేవన్నారు .బాపు రమణల పేరిట ఒక స్మారక
అవార్డ్ ఏర్పాటు చేయటం ఆంద్ర దేశం లో ఇదే ప్రధమని ఇంతవరకు ఎవరూ చేయలేదని
ఎవరికీ ఈ ఆలోచన రాలేదని ఆలోచన వచ్చి తక్షణం వారం రోజుల లో రెండు
పురస్కారాలు శ్రీ వేదం గిరి రాం బాబు గారికి   ఈ రోజు తనకు ఇవ్వటం గొప్ప అడ్వెంచర్
అన్నారు .బాపు రమణ లతో తనకు అంతగా పరిచయం లేదని వారి ప్రతిభ తెలుసనీ కలిసే
అవకాశం రాక పో వటమే కారణమని అన్నారు .

 తర్వాత తొమ్మిది కవితా సంపుటాలు ,రెండు కదా సంపుటాలు ,రాసి తెలుగు విశ్వ
విద్యాలయం వారి ఉత్త మ రచయిత్రి పురస్కారం ,ఏండో మెంట్ అవార్డ్ ,కడప సాంస్కృతిక
సంస్థ చే ‘’గురజాడ ‘’పురస్కారం పొ ందిన శీలా వీర్రా జు గారి ధర్మ పత్ని శ్రీమతి సుభద్రా దేవి
మాట్లా డుతూ ఇలాంటి ఆత్మీయత, ఆదరణా తానెప్పుడూ ఎక్కడా చూడలేదని అందరూ
బంధుప్రేమ చూపారని  బందరు తో తనకు పరిచయం ఉందని సుబ్బారావు పూర్ణ చంద్
లు చిరాకాల పరిచితులని తనను వేదిక పైకి ఆహ్వానించి కూర్చోబెట్టటం అవధి లేని
ఆనందం కల్గించిందని  సరసభారతి వారు ఆడపడుచుగా తనను భావించి చీరా సారే పెట్టి
గౌరవించటం తీర్చుకోలేని ఋణమని ఈ అనుభూతి కలకాలం ఉండిపో తుందని
మహదానందం తో పరవశించి చెప్పారు .న్యాయ  మూర్తిగారికి సరస భారతి  ప్రచురణలు
,ఆంజనేయ స్వామిజ్ఞా పిక అంద జేసి శాలువా కప్పి సత్కరించాం .తరువాత శ్రీ సుబ్బా
రావు, పూర్ణ చంద్ వెంకటేశ్వర రావు ,శ్రీ శిలార్  ఆత్మీయ మిత్రు లు శ్రీ పసుమర్తి
ఆంజనేయ శాస్త్రి గార్ల ను సరసభారతి శాలువాలతో సత్కరించింది.శ్రీ సిలార్ దుర్గా ప్రసాద్ ను
శాలువా కప్పి సత్కరించారు .మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు ఇక్కడి
ఆత్మీయులకు అంద జేశాము సిలార్ గారి వందన సమర్పణ తో, జనగణ మన గీతం తో
సభ సమాప్త ం .

 శీలా సుభద్రా   దేవి  గారి  అస్తిత్వ భావ రాగం  

శ్రీ శీలా వీర్రా జుగారికి సెప్టెంబర్ లో సరసభారతి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)
ఏర్పాటు చేసి ,సరసభారతిద్వారా  ‘’స్వర్గీయ బాపు రమణ ల స్మారక పురస్కారం ‘’శ్రీ శీలా
వీర్రా జుగారికి  బందరులో ప్రదానం చేయి౦చి నపుడు మొదటి సారిగా వారి అర్ధా ంగి శ్రీమతి
సుభద్రా దేవి గారిని చూశాను .అన్యోన్యమైన జంట .ఇద్ద రూ సాహిత్యపు పంట పండించారు
. వీర్రా జు గారి పుస్త కాలతో బాటు ఆమె రాసిన ‘’బతుకు పాటలో అస్తిత్వ రాగం  ‘’,నా
ఆకాశం నాదే ‘’అనే రెండు కవితాసంపుటుల పుస్త కాలనూ నాకు అందజేశారు .కాని వాటిని
ఒక పది రోజుల క్రితమే చదివే తీరిక దొ రికి చదివాను .వీటిపై నాకు తెలిసిన విషయాలను
సాహితీ బంధువులకు అందజేయటమే నేను చేస్తు న్న పని .వీర్రా జు గారి ప్రతిభకు ఏమాత్రం
తీసిపో ని ప్రతిభ సుభద్ర గారిది ఆమె భావనా ,పరిధి ఆమెదే . స్త్రీ అస్తిత్వవాదాన్ని తన
వాదం గా భావి౦చి రాసిన కవితలే ఇవి .రెండుపుస్త కాలు  వీర్రా జుగారి  గొప్ప ముఖ
చిత్రా లతో ఆకర్షణీయంగా ఉన్నాయి .ముందుగా ‘’బతుకు పాటలలో అస్తిత్వ రాగం ‘’ఊరించి
తెలుసుకొందాం . .

                           ’బతుకు పాటలలో అస్తిత్వ రాగం ‘’ .


   ఇది దీర్ఘ కవితా విహారమే .ఏడు ఖండికలుగా ఉన్నది .పుట్టు క  నుంచి వృద్ధా ప్యం వరకు
జీవిత గమనమే కనిపిస్తు ంది .ఆడపిల్ల పుట్టితే సహించలేని లోకాన్ని ,ముందు
జాగ్రత్తకోసం లింగ నిర్ధా రణ చేయింఛి ఆడపిల్లయితే ‘’శకలాలు శకలాఉగా చిదిమయ
ే ాలనే 
రాక్షస ప్రయత్నాన్ని ‘’ఆమె ఎండగట్టా రు .బిడ్డ జననం తో ‘’బండరాళ్ళను బో సి నవ్వులు
కరిగించవు –కేరింతలకు రాతి హృదయాలు చలించవు ‘’అని చెప్పి లింగ భేదం అంటే
ఏమిటో తెలీని ఆ పసి గుడ్డు ‘’ఆత్మీయ స్పర్శకోసం దిశలు పరికిస్తూ నే ఉంటుంది ‘’అని
మానవ అల్పమనస్కతను తెలియ జేశారు .ఇంతటితో ఆ పిల్ల కస్టా లు తీరవు  .భ్రూ ణ
హత్య కుదరక పొ తే చంపటానికి సవాలక్ష మార్గా లున్నాయి .పసిపిల్ల నోట్లో వడ్ల గింజ వేసి
,గాజురవ్వ వేసి ప్రా ణాలు తీసే ఉపాయాలున్నాయి .వీటినీ తట్టు కొని బతికినా బిడ్డ
కన్నవారికి భారమై ‘’చెత్త కుప్ప తొట్టెలో ‘’జాలిలేని లోకాన్ని అసహాయంగా చూస్తూ కన్ను
మూయనూ వచ్చు .

   సంక్షేమ హాస్ట ళ్ళలో క్షేమం ‘’some  ‘’మాత్రమె నని మనకు తెలుసు .అక్కడ ఈ మధ్య
‘’ట్రంకు పెట్టెలు సైతం పురిటి నొప్పులు’’ పడుతున్నాయి .రక్త సిక్తమై  ఊపిరి పీల్చుకోలేక
పసికందులు తమలోకి  తామే ముడుచుకుకు పో తున్నాయి ‘’అని వాటి బండారం అక్కడ
జరిగే వ్యభిచారం వాటి ఫలితంగా చదూకొనే పిల్లలకొచ్చే గర్భ ధారణ లను కాళ్ళ ముందు
ఉంచారు .  .ఆక్కర లేని పిల్లలు గడ్డిపువ్వులై మట్టిలోనే తలవాలుస్తు న్నాయని ఆవేదనా
చెందారు ‘’ఒక్కో పాపాయి ఒక్కో చరితక
్ర ు ప్రా రంభ మౌతుంది ‘’అని నిర్వచించి కాలం
మాత్రం జీవన కావ్యాలు రాస్తూ నే ఉ౦ టుందన్న చారిత్రిక సత్యాన్ని ఎరుక పరచారు
.ఆడపిల్ల సీతాకోక చిలుకలని ఎగరేసుకొంటూ ఇల్ల ంతా సందడిగా తిరగాలని అంతటా తానై
ఎదగాలని అప్పటినుండే ఆశతో ఉంటుంది .వాళ్ళంతా చిట్టిమొలకలు  .కాని వారిలో
ఉన్నది అస్తిత్వ ఆలాపనయే అంటారు .

 తల్లి ఒడిలో పెరుగుతూ నిశ్చింతగా ఒక బిడ్డ నిద్రలోకి జారుకొంటే ‘’ప్రభుత్వ ఆస్పత్రి పెరటి
గుమ్మం లోనే తుది ఊపిరి జార్చుకొన్న పసి గుడ్డు నిర్జీవ శరీరం కోసం ఊరకుక్కలు
నంజుకోటానికి సిద్ధంగా ఉండే హృదయ విదారక దృశ్యాన్ని ఆవిష్కరించారు .బాబాల
వెంటబడి ,బూడిదతో పిండాలని పందడిస్తా మంటే నమ్మి ,దేవుళ్ళను నమ్ముకొని
ఉన్నవాళ్ళను గురించి చెబుతూ ‘’నిలువెల్లా ముద్దై కడుపులు పండించుకోటానికి పడే
ఆరాటాన్ని కళ్ళారా చూపారు .బతుకు బండీలాగటానికి గతి లేక ,విధిలేక ఆశ్రమ
స్కూళ్ళలో చేరే ఆడపిల్లల మానాలతో ఆడుకొని ఆగమాగం చేసి  ‘’అక్ష రాలకు బదులుగా
పొ ట్ట ల్లో పిండాలు ‘’పొ దిగి పెడుతున్నారు ‘’అని సమాజ కీచకులను చీదరించుకొన్నారు . .

         అమ్మాయి పెరిగితే ‘’అబ్బురాల పంటై –ఇంటి నిండా పరుచుకొన్న రంగుల రాట్నం
‘’అవుతుంది .వెలుగులు నింపే హరివిల్లూ కావచ్చు నంటారు సుభద్ర గారు .అదే మరొక
ఇంట్లో ‘’ఇరుకిరుకు మనస్సులో మరొకతై-కోరుకొని అతిధీ ‘’కావచ్చు .ఇంకో ఇంట్లో
‘’అమ్మకపు సరుకై బాల దమయంతి యై –అక్కున చేర్చుకొనే మరో వెచ్చని గూటికోసం
‘’ఎదురు చూస్తూ కలల్లో కూడా దిక్కుల్ని  వెదుక్కొనే దౌర్భాగ్య దామోదరి అవుతుంది
.’’దారిపక్క కన్ను విప్పిన గడ్డిపూపాపాయికి –చిరుగాలే ‘’జోల కొట్టేది అని సానుభూతి
చూపిస్తా రు .’’పూల గుత్తి కుటుంబం లో గుచ్చేత్తే భద్రత కోసం –చూసే పసిచూపులు మన
చుట్టూ ఎన్నో వేలాడుతున్నాయో ?అని ఆశ్చర్యపో తారు .

   పిల్ల పెరిగి పెద్దదై’’నాన్న ఒడిలో కులుకుతున్న చిట్టి తమ్ముడి ని ఆప్యాయం గా లాలించ


బో తుంది .వాడెందుకు ఏడ్చాడో తండ్రి తనను ఎందుకు కసిరాడో తెలీక గుడ్ల నీరు కుక్కు
కుంటుంది ఆ అమాయక ప్రా ణి .ఆమెది ‘’తనదికాని తప్పును శిలువలా మోస్తు న్న
‘’యేసు అవతారం .తలిదండ్రు ల కలల్నితన కళ్ళలో అతికించు కొంటుంది .స్వంత కలలు
కనే అదృష్ట ం లేనిది .ఇంట్లో తోబుట్టు వులను సాకుతూ  బుజాన ఉన్న పుస్త కాల సంచీతో
బాటు బాల్యాన్నీ మూలకు విసిరేసే విధి వంచిత అవుతోంది బాలిక .కొందరేమో వయసుకు
మించిన భారాన్ని చంకనేసుకొని ‘’పసితనం లోనే ఆరిందా లైపో తున్నారు ‘’అని జాలి
పడ్డా రు .’’నర్సరీ క్లా సు పంజరం పక్షి ఆమె ‘’.బడిపల
ి ్ల లతో నిండిన ఆటోలు పరిగెత్తే ఫ్ల వర్
వాజులు ‘’గా కనిపిచాయి సుభద్రగారికి .చిదిమేయబడిన బాల్యం గల ఒకపిల్ల ‘’మంది
ఇళ్ళల్లో అంట్ల గిన్నెలని కన్నీళ్ళతో కడిగి దిగులు మొకాలతో ‘’భవిష్యత్తు తెలీకుండా
గడుపుతున్నందుకు బాధ పడ్డా రు
 అనాధ శరణాలయాల్లో విదిలించే మెతుకుల్ని  ‘’రుచి ఎరగని నోట్లో కుక్కుకొనే ‘’అనాధలను
పుస్త కాలైనా తమ బతుకుల్లో తెరచుకొని చీకట్ల ను తరిమి కోటి ఆశల్ని పూయిస్తా యని
‘’ఆశించే అభాగ్యులెందరో ?పనీ పాటా చేసే పిల్లల గురించి చెబుతూ ‘’గుడిసె కప్పు నిండా
సూర్యుళ్ళని నింపుకొని –కలల తూనీగల రెక్కల్నిచిదిపస
ె ేవి పుస్త కాలే ‘’అని వాపో యారు
వారి దౌర్భాగ్యానికి .వీళ్ళు ‘’శ్రమ విలువని అణా పైసల్తో సహా ఖచ్చితంగా –లెక్క వేయ 
గలుగుతున్న చిన్నారి శ్రమజీవులు ‘’అన్నారు .మరికొందరు ‘’తాము కోల్పోయిన హక్కు
ఏమిటో తెలియని ‘’వారు చెత్త కుప్పలో చిత్తు కాగితాల్ని ఏరుకొంటూ  బాల్యాన్ని
పో గొట్టు కొన్న వీధి బాలికలు .ఇలా సమాజం లో భోగం ,దౌర్భాగ్యం పాపల జీవితాలతో
ఆడుకొంటోంది అని స్పష్ట పరుస్తా రు .

  బాలిక పెరిగి కన్నె వయసు వస్తే ‘’కొత్త అందాలు శరీరమంతటా పరచుకొని ‘’ప్రతిదీ కొత్త గా
దర్శన మిస్తూ పొ ందాలన్న తపన పెరిగి ‘’సృష్టిలోని అందాలన్నిటినీ సొ ంతం చేసుకోవాలనే
కాంక్ష  రగుల్తు ంది ఇది సహజం వయసు ధర్మం కూడా . ఇక్కడా తర తమ
భేదాలున్నాయి .కొందరు ‘’లక్ష్య సాధనలో  గ్రంధ ‘’ వాల్మీక’’లై అనుకొన్నది సాధించి అపర
సరస్వతులౌతారు .మరికొందరు తళుకు బెళుకు ప్రపంచపు భ్రమలకు లోనై ,రంగుల
కలలు కని  తప్పటడుగులు వేసి  జీవితం ముళ్ళ బాట చేసుకొంటారు .’’అందమే తొలి
మెట్టు అనే భ్రమ మెస్మరిజం చేసి అందాల్ని అతికి౦చు కొనే దారిలో కొందరు ,’’కామ
దావానలం చుట్టూ ముట్టి –నిగ నిగల నాజూకు ఆకు పచ్చని జీవితం ‘’బూడిద కుప్పగా
మార్చుకొనే వారు కొందరుంటారు .మరికొంతమంది ‘’ప్రేమికుడి వెనకాల పెంపుడు
జంతువుగా మారిన బాలనాగమ్మలై ‘’బలై పొ తూఉంటారు .నిజం తెలిసి ఆత్మహత్య
చేసుకొని అర్ధా ంతరంగా జీవిత రంగం నుండి నిష్క్రమిస్తా రు .దీనికి తోడూ ‘’వెండి తెర
వేల్పుల విన్యాసాలూ’’ చూసి  ‘’జీవితమంటే ప్రేమనే రెండక్షరాల మంత్రం ‘’అనుకోని
మోసపో తారు .ఈ వయసులో ‘’కాలాన్నీ జీవితాన్నీ ‘’గురించి   సుభద్రగారు ఉద్బోదించి
‘’చేజారిన నిమిషాన్ని తిరిగి వెనక్కి తెప్పించుకోలేం ‘’అని వార్నింగ్ ఇస్తా రు .ప్రేమించలేదని
యాసిడ్ దాడులు బ్లేడ్ల కోతలు నిత్యం చూస్తూ నే ఉన్నాం .రాక్ష ప్రేమ ఇది .దీన్నుంచి
సమాజం బయటపడాలి. దీనిలో అందరి బాధ్యతా ఉందని చెప్పకుండానే చెప్పారు .
           చదువులు పూర్త యి ‘’డాలర్ల గింజల కోసం వీసా రెక్కలు విదిలిస్తూ –గూడు
వదిలిన పక్షి కూనలౌతున్నార’’ని అంటారు కవయిత్రి .అయితే ‘’తమదైన జీవిత శిల్పాన్ని
చెక్కుకోటానికి వేడుతున్నందుకు ‘’సంబరపడతారు .వీళ్ళంతా చదువు’’ కొనుక్కోగలిగే’’
జనం .మరి కొనుక్కోలేనివారు –‘’కోరికల్ని కట్ట గట్టి ఇంటి చూరులో నో గుండె సరంబీ లోకో
విసిరి కొట్టి ‘’బతుకు పో రాటం చేస్తా రు .గంతకు తగ్గ బొ ంత ను కట్టు కొని ఇల్లే స్వర్గ ం గా
జీవితం వెళ్ళ మారుస్తా రు .ఇందులోనూ అదృష్ట వంతులు దురదృష్ట   వంతుతులూ
ఉంటారు .’’భర్త చుట్టూ కుటుంబం చుట్టూ కోరికల్నీ ఆశల్నీ అల్లు కొని తనజీవితాన్ని
అందులోనే మమైకం చేసుకొంటారు .’’.స్త్రీకోసం అందరూకలిసి ‘’స్వర పెటికపై పొ దుపు
కొని-ఆర్తిగా గొంతుకలుపుదాం ‘’రారమ్మని సుభద్రా దేవిగారు పిలుపు నిచ్చారు .

          కన్నె ముత్త యిదువై  అత్త వారింట అడుగు పెట్టిన  శుభ సందర్భం .భర్త నే
దైవంగా భావించి పూజించే వైనం .కడుపు పండే సమయం .’’పొ ట్ట లో పాపాయి ఊపిరి
పో సుకోన్నది మొదలు ‘’ఎన్నెన్నో కలని గుది గుచ్చుకొంటుంది ఆ తల్లి .తల్లి గుర్తు కొచ్చి
‘’తనకై అమ్మ పడిన ఆరాటపు జాడల్ని –కళ్ళల్లో కి తెచ్చుకొని కన్నీళ్ళతో కడిగి అందులో
తన ప్రతిబింబాన్ని చూసు కొంటుందట ‘’అద్భుత భావ చిత్రణ .కర్త వ్యమే ఇప్పుడు ఆమె
జీవిత నావకు చుక్కాని అవుతుంది .’’తనకు దక్కని జీవన పరిమళాలని –పిల్లల దో సిట్లో
నింపటానికి ’’ఆరాట పడుతుంది ..ఇప్పటి మహిళా జీవితం అనేక రంగాల్లో ఉంది
.కార్యాలయాల్లో   గృహాలయాల్లో బాధ్యత నిర్వహిస్తు ంది .’’సహకరించని శరీరాన్ని ఉత్సాహ
పరచుకొని ‘’సమాధాన పడుతుంది .కెరీర్ కు పగ్గ ం వేసి ,సంపాదనకు ఫుల్ స్టా ప్ పెట్టి
,జీవితం తో రాజీపడి పిల్లల ఆటపాటలతో మమేకమై ‘’సంపూర్ణ గృహ లక్ష్మి ‘’అవతారం
ఎత్తు తుంది .ఆమెలో సహనం ఓర్పూ ,పట్టు దల ముప్పేటలా అల్లు కొని ఇంటికే సర్వం
సమర్పిస్తు ంది .ఆదర్శ గృహిణి అని పించు కొంటుంది .ఇందులో సంతృప్తి ఆనందం
అనుభవిస్తు ంది .ఇల్లే స్వర్గ సీమ అవుతుంది ఆమెకు .

  ‘’శ్రమకు తగ్గ ఫలితం చెమటై జారి పో తున్నా –ముళ్ల బాటలో శరీరం చీరుకు పో తున్నా –
కడుపు పంటకు మాత్రం ముళ్ళు తాక కూడదని ‘’నిర్విరామంగా పని చేసే యంత్రమే
అవుతుంది .కడుపుకట్టు కొని ‘’స్వేదజలాన్ని పైసలుగా మార్చి –పిల్లల దో సట
ి ్లో విద్య గా
ధారపో సి ‘’వాళ్ళు ఏ రోజుకైనా ‘’లోహపు రెక్కలు కట్టు కొని విదేశాలకు ఎగిరిపో యి
‘’నిలువెల్లా డాలరు పూలతో అభిషేకిస్తా రని కొండంత ఆశ తో బతుకుతుంది మందికోసం
.’’స్వప్నాలను మాత్రం వెలిగించు కొంటుంది –కంటి దీపాన్ని ఆశతో ఎగ దో సు కొంటూ ‘’అదీ
ఆమె ప్రస్తు త పరిస్తితి .తనలాంటి అభాగ్యుల సేవలో తరించాలన్న తలంపు ఆమెను
బతికిస్తు ంది .’’మూలాల్ని నిరంతరం తడుముకొంటూ –నవ చైతన్యం తో అక్షరీకరించుకొని
‘’సమస్యకూ సమస్యకూ మధ్య నడుస్తు ంది సామాజిక కార్యకర్త గా జీవితాన్ని పునీతం
చేసుకొని సార్ధకం చేసుకొంటుంది .వారి ‘’పురోగమనానికి దీప ధార అవుతుంది ‘’ఇదీ
ఉత్కృష్ట మన
ై మార్పు .

  కోరికల పంచకల్యాణి గుర్రా లెక్కి స్వారీ చేసే సంతానాన్ని చూసుకొని మురుస్తూ ,అప్పుల
అడుసులో కాలుపెట్టి లోతుకు ,ఇంకా లోతుకు దిగిపో తూ అసహాయయై ఆసరాకోసం
దిక్కులు చూస్తు ంది .విధి వక్రించి జీవిత భాగస్వామిని దూరం చేస్తే సముద్రం లో ఏకాకి
నావ అయి ,విద్య సమకూర్చిన ధైర్యం తో ముందుకే సాగిపో తుంది .అధైర్యాన్ని నిలువు
లోతున పాతేస్తు ంది .’’ధైర్యే సాహసే లక్ష్మీ ‘’అని పించు కొంటుంది .కాలం తో సమానం గా
‘’మరాతన్ రేస్ ‘’లో పాల్గొ ంటుంది .’’మెనీ మెనీ బాధలు పెట్టె మెనో పాజ్ ‘’నుండి బయట
పడటానికి అవయవాలను యుద్ధ రంగం గా మార్చుకొంటుంది .’’గర్భ సంచీ నిండా అండ
పిండ బ్రహ్మాండాల నన్నింటినీ సర్దు కొని –బుజాన వేసుకొని హడావిడి చేసి పో తుంది
.ఇదొ క నరక యాతన .ఆ బాధ నుంచి  గట్టెక్కి  సరైన ఆరోగ్యం పొ ందటం ఏంతో కష్ట ం
.’’ఎప్పటికీ ఎండిపో ని జీవజలం ఆత్మా విశ్వాసం తో –మనసును నింపి సజీవం
చేసుకొంటుంది ‘’.అందుకే ‘’ప్రతి గుండె తలుపు తట్టి –ప్రతి హృదయం పై అస్తిత్వ జండా
ప్రతిష్టించి ‘’దిక్కులు ప్రతిధ్వనించేలా పాడమని కెప్టెన్ లక్ష్మిలాగా సలహా ఇస్తా రు సుభద్రా
దేవి .

            కాల చక్రం ఎవరి కోసమూ ఆగదు .తరానికి తరానికీ మధ్య అంతరాయాలు
పెరుగుతాయి .వైరుధ్యాలు చోటు చేసుకొంటాయి .పిల్లలు డాలర్ల వర్షం లో విదేశాలలో
హర్షం పొ ందుతుంటే ,తనకోసం వస్తా రన్న ఆశ అడుగంటి పో తుంటే ఇన్నాళ్ళ ,ఇన్నేళ్ళ
శ్రమ వృధా అనిపించి జీవితంపై ఆశ నశించటం సహజం .వారికోసం’’ నిరీక్షణ చేతికర్రకు
ఆనుకొంటూ –మనసు ముంగిట్లో నే లైట్ హౌస్ గా స్త ంభించి పో తుంది ఆ వృద్ధ నారి
‘’.ఒకవేళ కన్నపేగు చీరుకు పొ తే –ఆశల బుడగలు చిట్లి పో తుంటే –కన్నీరు వర్షించటం
మర్చి పో యిన పొ డి కళ్ళతో ‘’కూల బడి పో తుంది .

    చివరి క్షణాలలో అనాధ జీవచ్చవమై –నిర్వేదానికి , నిర్ల క్ష్యానికి  గురికాక ‘’ఏ ఆడదానికీ
తప్పటం లేదని నిర్వేదం చెందారు సుభద్రా దేవి .ఉమ్మడి కుటుంబాలు ‘’కుంచించుకు
పో యి అతి చిన్న పరమాణు కేంద్రం లో ఇమిడి పో తున్నాయి ‘. ఇప్పుడు దేశాలన్నీ
‘’వ్రు ద్దా శ్రమాలయ్యాయి ‘’అని యదార్ధ పరిస్తితిని వివరించారు .ఉద్యోగ విరమణ చేసన
ి ా
‘’ఇంటి చాకిరీకి విరమణ ఉండదు ‘’.అమ్మ రాజీనామా ‘’కు అవకాశమే లేదు .’’సెకండ్
ఇన్నింగ్స్ గా మనవళ్ళు మనవరాళ్ళను ‘’తీర్చి దిద్దే బాధ్యతా మీద వేసుకొంటుంది .’’సిరి
చుక్క పెట్టిన స్వంత ఆలోచనల్ని మరో సారి తడుముకొని  ఇష్ట మైన వ్యాపకాలలో
కష్ట మన
ై ా తనివితీరా ఈదు లాడుతుంది .ఇప్పటిదాకా పిల్లలకోసం దాచి పెట్టి తినిపించింది
ఇప్పుడు తానూ తినాలనుకొంటే ‘’అనారోగ్యాలు నోటికి ప్లా స్ట రు అంటించి బెదిరస
ి ్తా యి .తినే
యోగం ఇప్పుడు లేనే లేదు .’’మైసిన్లు ‘’తో కాలక్షేపం .

                  జీవన సంధ్య వచ్చేస్తు ంది .’’చర్మం పై అలలు అలలు ‘’గా ముడుతలు
ఆవరించుకు పో తాయి. శిరసుపై వెండితీగలు మెరుస్తా యి .ఎదురీతల్లో అయిన గాయాల
మచ్చలు వగైరాలన్నీ ‘’జీవితానుభవాల పరిపక్వతకు కొలమానాలే ‘’అంటారు .’’చేవ లేదనీ
గొంతు పెగలటం లేదనీ –నిరాశ సూదితో పెదాల్ని కుట్టేసు కొంటుంది ‘’. ఇక్కడే సుభద్రా
దేవి మేలుకోలుపు పాడారు ‘’మధుర జీవితానుభవాల సారాంశాన్ని నింపి –అస్తిత్వ
జండాను గుండె గుండెకు తాకించి ‘’కొత్త పాటకు జీవితార్ధా న్ని నేర్పించి ఆలపించమన్నారు
.’’సామూహిక అస్తిత్వ ఆలాపనలతో –ప్రతి హృదయం లోను గమకాల్ని మీటి –
ప్రతిమనసును తట్టి లేపాలని ‘’అస్తిత్వ రాగాలాపన చేసి జాగృతం చేశారు .

  ఆడది గర్భం లో పిడమై ఊపిరి పో సుకొన్న దగ్గ ర్నుంచి –చిద్రమై శకలాలుగా జారి
పో కుండా ప్రా ణాన్ని నిల బెట్టు కొనే వరకు –మొదలైన అస్తిత్వ పో రాటాన్ని కడదాకా కొన
సాగించాల్సి వస్తు న్నందుకు విచారించారు .ఎక్కడ ఏ రకమైన విచక్షణ ఉన్నా సమైక్య
నినాదం తో ఉద్యమించాలని పిలుపు నిచ్చారు .’’ఎప్పుడూ ఏ నాడూ కూడా తెగప
ి ో ని
విధంగా విస్త రింప జేస్తూ –వినువీధుల నిండా అల్లు కొనేలా –చేతుల్నీ హృదయాల్నీ
కలుపుకొంటూ –మాటల్నీ మనసుల్నీ విస్త రిస్తూ –సజీవ స్వరాల అల్లిక జిగిబిగితో –రేపటి
తరాలకు కొత్త ఊపిరి లందిస్తూ ‘’ముందుకు సాగాని అభిలషించారు .ఈ కొనసాగింపు
‘’కడదాకా –ఊపిరి కొసదాకా –అనంతంగా –‘’కొనసాగిద్దా మని అందరికి ఎరుక పరచారు
సుభద్రా దేవిగారు .

    ‘’జనం బాధ శ్రీ శ్రీ బాధ ‘’అయితే మహిళా జనం బాధ శీలా సుభద్రా దేవిగారి బాధ
.ఇదొ క అస్తిత్వ నిరూపణ గాధ.ప్రతి అడుగులో పొ ంచి ఉన్న ప్రమాదాల ఘోష .ఒక రకం గా
‘’మహిళాయణం ‘’  మహిళా వేదం .స్త్రీ త్వ నిరూపణం .అవరోధాలను  అధిగమించి
ముందుకు సాగే స్థిర సంకల్పం .అనుకొన్నవి జరగవని ,జరగనివాటికోసం విచారిస్తూ
కూర్చోటం కాదు –ఉన్నదానిలో సరిపుచ్చుకొని ముందుకు సాగటమే అవుతోంది స్త్రీజీవితం
.ఆమెకు విముక్తి లేదు .కనుక ఇది ఒక విముక్తి గీతం .అయితే సాధారణ ఫెమినిస్ట్
రచయిత్రు ల్లా కాకుండా సుభద్ర గారికి ఎవరిపన
ై ా కోపం ద్వేషం లేదు .పగ సాధింపు లేదు
.అశ్లీలం ,అసభ్య పదజాలం లేదు .మార్పు రావాలన్న ఆరాటమే కనిపస్తు ంది .స్త్రీ స్వయం
సిద్ధ అవ్వాలన్న తపనే ఉంది .ఊహల్లో తేలిపో కుండా నేలమీద నిలవాలన్న హితవు ఉంది
.భద్రమన
ై జీవితం మహిళలకు ఉండాలని సుభద్ర గారు కోరుకొన్నారు .స్త్రీ అస్తిత్వ జండాను
బుజాన వేసుకొని అస్తిత్వ నినాదం తో దిక్కులు పిక్కటిల్లేట్లు నినదించిన స్త్రీ మూర్తి ఆమె
.ఆమె ఆరాటం ,పో రాటం దీనికే .అందుకే అందరినీ సమైక్యమవ్వమని పిలుపు నిచ్చారు .

శీలా సుభద్ర గారి  అస్తిత్వ భావ రాగం -2

‘’నా ఆకాశం నాదే ‘’

  ఆకాశం లో సగం స్త్రీ మూర్తిదే .అందుకని ‘’నా ఆకాశం నాదే ‘’అనే హక్కు అమెకున్నది
.ఈ హక్కుల పత్రమే శ్రీమతి శీలా సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’కవితాసంపుటి .
సుభాద్రా దేవిగారి కవిత్వం పై  స్పందించిన సుప్రసిద్ధ రచయిత్రి విశ్లేషకురాలు డా
.కాత్యాయనీ విద్మహే ‘’నా కృషి కురుతే కావ్యం ‘’ అనే భావాన్ని ఎక్కించుకొని కొత్త జన్మ
ఎత్త ని వాళ్ళు హేతువాదిగా ,సమతా వాదిగా కాలేరు .సుభద్రా దేవిగారిది కులమతాలకు
అతీతమైన భావన .బాల్యం కోల్పోయినవారిని ,బతుకును క్రీడగానో ,కలగానో మార్చుకొన్న
వాళ్ళను ,ఆర్ధిక దౌర్భాగ్యాలకు విలవిల లాడే మధ్య తరగతి వాళ్ళ ఆరాట ,పో రాటాలకు
దిగిన వాళ్ళను గురించి రాశారు ‘’అన్నమాటలు ఇక వేరెవరూ అదనంగా చెప్పాల్సిన
అవసరం లేదనిపించేవే .కనుక నా పని చాలా తేలికయినది .ఈ సంపుటిలో 34 కవితలు
వివిధ శీర్షికలతో ఉన్నాయి ఇవి వివిధ పత్రికలో ముద్రణ పొ ందినవే ..అన్నీ అర్ధ
వంతమైనవే నని పిస్తా యి చదువుతూ పో తుంటే .ఒక విహంగ వీక్షణం వేద్దా ం .

    తల్లి ‘’తులసి కోట దగ్గ రే కొడి గట్టిన దీపమయ్యింది ‘’ఇక ఇంటి బాధ్యతా ఈమెదే
.కొత్త బిచ్చగాడు పొ ద్దేరగడన్న సామెతగా ఆశాకిరణాలతో అంతా అలంకరించింది .’’ముళ్ళకు
తాకిన పాద ముద్రల్ని అద్ది ‘’ అరుణారుణ రంగ వల్లికలతో’’ముంగిలి అలంకరిం చింది .మరి
‘’ఆశే కదా జీవితానికి పునాది !’’అని వేదాంతమూ వచ్చింది .’’రూపాంతరాలు చెందుతున్న
మహిళల వెతల్ని విసిరిపారేయటానికి  ‘’పూనుకొని కొత్త తరాన్ని స్వాగతి౦చ టానికి
సిద్ధమైంది .’’ఇక తూర్పువాకిలి తెరవటమే తరువాయి ‘’గా మిగిలింది అంటారు ‘’కొత్త పొ ద్దు
‘’అనే మొదటికవితలో .

  మగాళ్ళు ‘’మృగాళ్ళు ‘’గా చెలామణి అవుతూ విర్రవీగి వీధుల్లో తిరుగుతుంటే ‘’తల్లినీ


సో దరినీ కూడా గుర్తించని కామం పొ గమంచు ‘’ప్రపంచ దేశాల మీదుగా కప్పేసి౦దన్నారు
.ఈ మృగాలు గ్రా మాలు దాటి నగర ప్రవేశం చేస్తు ంటే సుభద్రా దేవిగారికి ‘’యుగాంతం
వచ్చినట్లే ‘’అనిపించింది ఇది సహజం .మాదక ద్రవ్యాలు ,కాలుష్యాలు ,సో దరిభావనే లేని
కర్కోటక కీచకులు పెట్రేగి పో తున్నప్పుడు యుగాంతం వచ్చిందనే అనుకోవాలి .’’అనేకానేక
బందురూపాలన్నీ కలగలసిపో యి –ఒకే ఒక్క మగాడిగా మాత్రమే తనను తానూ
మలచుకోన్నప్పుడు ‘’ఆడది అనేది సుఖానికే కాని దేనికీ కాదనే భావం ప్రబలమై గర్భం
లోనే చిదిమస
ే ్తు న్న వికృత పో కడలు పెరిగిపో యినప్పుడు ,రేపటి కాలం లో ‘’అద్దెకి కూడా
గర్భం దొ రకని కార్యేషు దాసుల ‘’గూర్చి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అన్నారు
.ఇవన్నీ యుగా౦తా నికి సూచనలే అని తెలియ జెప్పారు .యుగా౦తా నికి గ్రహగతులు
తప్పనక్కర లేదు  ,భూకంపాలు రానక్కరలేదు .’’రేపు కాకపొ తే మరో రోజు పునరుత్పత్తి
ఆగిపో తే –‘’అదే యుగాంతం కాదా ?అని ప్రశ్నించారు .నిజమే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది
.దీనికి మనమందరం సమాధానం ఆలోచించాలి .బాధ్యతా వహించాలి .మౌలిక ప్రశ్న ఇదే
ఇప్పుడు .

  ‘’ రేపటి తోలి వేకువ కోసం  నవ చైతన్యం తో ఆహ్వాన గీతికల్ని ‘’ఆలపించి


స్వాగతి౦చటానికి పూనుకొంటే ‘’నిద్ర అమ్మైతన ఒడిలోకి –పొ దుగు కొని తననీ తన
ఆలోచనలను జోకోడుతుందో నని  ఒక ‘’ఉదయం కోసం ‘’ ఎదురు చూసే భావ చిత్రం గీశారు
.’’స్పందన జీవ లక్షణం ‘’అని తెలియ జేస్తూ ‘’కనబడని రాతి గుండెని శరీరం లో దాచి –
రాతి ముఖానికి మొసలి తొడుగు తగిలించి –జనాల మధ్య తిరిగి కార్చే కన్నీళ్లు ‘’ఉత్త
ఉప్పు  నీళ్ళే కాని తన కోసం చెమర్చేవి కావు ‘’ అని హెచ్చరిస్తా రు .’’నీకు నువ్వే ఆసరావై
–మరొకరి చేతికి కర్రవై బతుకు, బతికించు –‘’అని సలహా చెప్పి రాతి మొకాన్ని మాత్రం
తగిలించుకొని కనపడవద్ద న్నారు .క్రికెట్ ఆటల్లో మజా అనుభవిస్తూ ,ఉద్రేకం తో నరాలు
తె౦పు కొంటూ ఊగిపో తూ  డబ్బూ సమయం వ్యర్ధం చేసుకొనే వ్యసన పరులకు కూడా
గాఢ హెచ్చరిక జారీచస
ే ి ‘’గెలుపో టములు ముందే నిర్ణయమై పో యి –ఎవరు గెలిచినా
ఎవరు ఓడినా –లాభ పడేది వాళ్ళే ‘’అంటే మాచ్ ఫిక్సింగ్ మాన్స్ ఫీల్డ్ లే బెట్టింగ్
అప్పారావు లే  అన్న నవీన క్రికట్
ె సత్యాన్ని తెలియ జెప్పారు .ఇవన్నీ ‘’మెత్తటి ఉరి
తాళ్ళు ‘’అని సార్ధక నామధేయం తగిలించారు .’’మాచ్ ఫిక్సిం గ్  రాజకీయ క్రీడలో –
వెర్రిబాగుల  ప్రేక్షకులమై పొ తే –మన మెడలకు కూడా క౦డువాలే ఉరి తాళ్లై మెత్తగా
బిగుసుకొంటాయ్’’కనుక తస్మాత్ జాగ్రత్త –జాగ్రతోం జాగ్రత  . ‘’కవిత పేపరు మీద
వాలితెకాని –నిద్రా దేవి రెప్పల పాన్పు పై విశ్రమించదు’’అని ‘’ఆలోచనకీ అక్షరానికి మధ్య’’
సంబంధం తెలుపుతూ ‘’అక్షరాలు మూటకడితేకాని అంతరాత్మ శాంతించదు’’అన్న ‘’కవి
సత్యాన్ని’’ చెప్పారు .రాచకీయ నాయకమ్మన్యుల ప్రలోభాలకు వాగ్దా నాలకు
మెరమెచ్చులకు లొంగిపో యి చేతనున్న ఆయుధాన్ని విసిరప
ి ారేసే ‘’నిరాయుదులం
కాము ‘’అంటూ ‘’గోటి తోనో ఓటు తోనో ‘’వారి వాగ్దా నాల బుడగల్ని ‘’టుప్’’మనిపించే
సమర్ధు లం అని  వార్నింగ్ ఇచ్చారు .
    తనకు ఏ భావననైనా ప్రకటించుకొనే సావకాశం లేదట .లోపల సముద్రా లు గర్జిస్తా యి
.అగ్నిపర్వతాలు బద్ద లవుతూ ఉంటాయి .లావా ఎగసి పడుతూనే ఉంటుంది .కాని వీటిని
తెలుసుకోవాలంటే  గుండె  మీద వాలి వినాలి లేకపో తె అక్షరీకరించుకోవాలి .అంతేకాని
మొగానికి ఆ భావాలను అతికి౦చు కోలేదట .అందుకే ‘’వేదనో నిర్వేదమో అంటూ చిక్కని
‘’మోనాలిసా చిరునవ్వు’’ లోని చిదంబర రహస్యాన్ని నేను ‘’అని చాలా భావ గర్భితం గా
చెప్పారు .

‘’పుస్త కం శీర్షిక కవితాశీర్శికయే ‘’నాఆకాశం నాదే ‘’లో తన ధో రణిలో తనను నడవనిమ్మని


,ఏ దృష్టి కోణాన్ని ఏ రంగటద్దా లని తగిలించవద్ద ని ఏ ఛట్రం లోనూ బంధించవద్ద ని 
వేడుకొంటారు సుభద్రా దేవి .’’రాత్రి పొ డువునా సాహితీ బయళ్ళలో స్వేచ్చావిహారం
చేయాలను ‘’కొంటారు .’’నాచేతనైనట్లు నాకోసం నేను –అచ్చంగా నాది అనుకొనే స్వంత
గడ్డ పై ‘’విహరిస్తు ంటే తన వెనక పరుగేమిటి? అని నిలదీస్తా రు .’’చెమ్మగిల్లి న గింజల్ని
ఏరుకోన్నట్లు –పదాల్నియేరు కోవటమే ‘’తానూ చేస్తు న్నాని నిజాయితీగా ప్రకటించారు
.బక్క రైతు వేదన ,అహంకార బలదర్పాలకు బలి అయిన మూగ జీవి వేదన, స్వార్ధపు
పెనుకోరల్లో చిక్కి విలవిల లాడే అభాగ్యునికి ఊరట తన కవితా వస్తు వులని ‘’ఈ దృశ్యాల్ని
సాహిత్యం లో అల్లు కొనే గూటి పక్షిని ‘’అనీ అంటారు .గూటి పక్క ఆకుపచ్చని కొమ్మపై
కూర్చుని తానూ ఆలోచల్ని ఆలాపిస్తు ంటే ‘’ఏ పంజరం లోనో బంధించి –ఏ చూరుకో వేలాడ
దీయాలని ‘’చూడవద్ద ంటారు. తన స్వేచ్చ తనకు కావాలనిదానికి హద్దు లు పెట్టవద్ద ని ‘’
కరాఖండీగా చెప్పిన తెగువ సుభద్రా దేవిగారిది .ఏ ఇజం ముద్ర తనకు తగిలించవద్ద ని
కోరిన మనస్త త్వం ఆమెది  .తనకు అందరూకావాలి అందరికీ తానుకావాలనే విశాల
హృదయ .

   ‘’కాలుష్య సంస్కృతిని ఎలాకాల్చాలో –అక్షరాల్లో నైనా అస్తిత్వ పో రాటాల్లో నైనా  ‘’కలిసి


నడుద్దా ం అంటూ ‘’కాసింత కలం అందివ్వండి ‘’అని సాయం కోరారు. అక్షర జీవుల్ని
ఆసరాగా నిలవమని ప్రబో ధమే అది .’’ఒక వర్షం లో మూడు దృశ్యాలు ‘’చూశారు సుభద్రా
దేవి .ఏసీ రూమ్ లో బతుకు కోసం ఆడే అమ్మాయి శరీరాన్ని తలపో స్తూ ‘’రాక్ సంగీతం లో
వంపులు తిరుగుతోందట వర్షా ధార .అద్దా ల్లో ంచి చూస్తె త్రీడీ ఫో టోగ్రా ఫ్ గా మనసుకు
ఆహ్లా దమిస్తో ంది . రెండో సీన్ లో చెట్టు నీడలోనో  చూరుకిందో గడిపే అమ్మాయి –‘’వర్ష ధార
చుర కత్తి అయి చల్ల గా శరీరాన్ని కోస్తో ంది –బతుకు బట్ట చాటున గుండె కుంపటి రగిల్చి –
కళ్ళ దీపాలని వెలిగించుకొంటూ ‘’ జీవన యానాన్ని ఆపకుండా ‘’జొన్న పొ త్తు ల
చిటపటలతో చలిని తరిమి కొడుతోంది ‘’ఒక ముసలిది .ఉరమబో యిన మేఘం ‘’కళ్ళనిండా
మెరుపుతో –ఓ నిమిషం విస్తు బో తూ ఆగిపో యింది .’’శ్రీశ్రీ భిక్షు వర్షీయసి మనకిక్కడ
జ్ఞా పక మోస్తు ంది .

  మూడో దృశ్యం –నట్టిళ్ళలోకి కాలనాగై జరజరా పాకి అర్ధ రాత్రి ఆక్రమి౦చుకోటానికి 


వస్తు న్న వర్షపునీరు కూడా ‘’అతలాకుతలం అవుతున్న కుటుంబాల్ని చూసి కంట
తడిపెట్టు కొన్న ఇళ్ళు సైతం  జలజలా నీటిని కురిపిస్తు న్నాయి .ఈ మూడు దృశ్యాలను
వైవిధ్యం తో కళ్ళకు కట్టించి రూపకాలంకారానికి పట్ట ం కట్టి కనువిందు మనసుకు విందు
కవిత్వపు పసందు కూర్చారు .తన ప్రతిభా వ్యుత్పత్తు లు బహుమతులు తెచ్చిపెట్టా యి
.ఇవి వ్యక్తిగతం కాకుండా తన సామాజిక వర్గా నికే చేసిన మతలబు ఏమిటో అర్ధం కాలేదట
సుభద్రా దేవిగారికి .అందుకే శీర్షిక ‘’!’’అయింది వింతగా విశేషంగా .వార్ధక్యానికి కూడా
వార్నింగ్ ఇచ్చారు –‘’నిస్త్రా ణగా సొ మ్మసిల్లి న శరీరానికి సైతం –ఉత్తేజాన్ని డయాలిసిస్
చేసన
ి ట్లు –మనసూ శరీరమూ ఉరకల లెత్తు తున్నాయ’’ట .అందుకే అక్షరాలతో ఆడుకొనే
,సాహిత్యం తో సరాగాలు పాడుకొనే తమ జోలికి వార్ధ్యక్యాన్ని  రావద్ద న్నారు .తమవద్ద
దాని పప్పులేమీ ఉడకవని తెలిపారు .

    ‘’అస్తిత్వం కోసం ఆరాటపడటం మంచిదే –‘’కాని దానినే పైకి ఎక్కే మెట్లు గా
మార్చుకోవద్ద ని మంచి సలహా చెప్పారు .ఆ సో పానం ఎక్కి ‘’అడ్డ దార్లు తోక్కితేనే
తంటా’’అనీ హెచ్చరించారు. లోకం పో కడ గమనించి చేసిన హెక్చరికేఇది .’’పరిమళ ప్రస్తా రం
‘’కవితలో సుభద్రా దేవి ‘’ఆడ దాన్నో ఈడ దాన్నో మాత్రమె కాదు –సాహిత్య సుగంధాన్ని
దో సిట్లో తీసుకొని –హృదయాలకు హత్తు కొనే అన్ని ప్రా ంతాల దాన్నీ ‘’అని తాను 
అందరకు చెందిన దానినని చాటి చెప్పుకొన్నారు ‘’ఈ నేల మీదికి పాకే భూ గంధాన్ని –
పరిమళించే కవితా పుష్పాన్ని –శిలగా కాదు –శబ్ది ంచే శిలాక్షరాన్ని –(శీలా క్షరం
?)ఎప్పటికీ అలానే ఉంటాను ‘’అని వాగ్దా నమూ చేశారు .తన ప్రయాణం ఎటో అనే
సందేహం లో ఊగిపో యారు ‘’ప్రయాణం ‘’కవితలో. తాను  వెతుకుతున్నది తనలోని
తాత్విక చి౦తననా లేక చింతనకు దూరమౌతున్న తాత్వికతనా?అని మధన పడ్డా రు .ఇది
పక్వ దశకు సూచనగా మనం బావించాలి .సాహిత్య యానం లో మరిన్ని మైలు రాళ్ళను
ప్రతిస్టించు కోవాలని ఆకాంక్ష ఉంది ఆమెగారికి .అందుకోసం రెండవ బాల్యం లాగా ‘’మళ్ళీ
మొదలుపెట్టా ల్సిందే‘’అని చెప్పి ‘’నిరంతర నిర్విరామ చైతన్య శీలత్వం కలిగిన వాడే మనిషి
‘’అని గొప్ప నిర్వచనం చేశారు .

      ‘’ చీడ పీడలు పట్టిన సమాజం చెట్టు ని –ధర్మాగ్రహం తో సమూలంగా పెకలించేందుకు


‘’నాలుగు చేతులూకలిసి గునపం గా మారాల్సి౦దేనంటారు .చిరుకదలిక కోసం పాళీకి
మరింత పదును పెట్టా ల్సిందే –కలిసి నడవాల్సిందే ‘’అంటారు ‘’ధర్మాగ్రహం ‘’లో
.’’మాట’’ఎన్నిరూపాలు చెందుతుందో చెబుతూ ‘’సమస్యల చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు
ముడులు విప్పి బయట పడేస్తు ంది మాట .జీవిత నౌక తుఫానులో చిక్కుకోన్నప్పుడు
తెరచాపై వాలుకు తీసుకొని వెడుతుంది .దుఖం తో తడిసి ముద్ద అయినప్పుడు చల్ల ని
హృదయమై సేద తీరుస్తు ంది .బాధల ఎర్రటి ఎండకు గొడుగై నీడనిస్తు ంది .మనుషుల
మధ్య వంతెనై కలుపుతుంది.అల్లు కున్న స్నేహలతకు విచ్చుకొన్న పరిమళ మవుతుంది
.మనసుని మైమరపించే వెన్నెల సో న అవుతు౦ది .మాట.ఒక్కో సారి గుండెల్ని ముక్కలు
చేసే తప్పుడు మాట అవుతుంది .హృదయాన్ని మధించే కవ్వమవుతుంది .పచ్చని
బతుకుల్ని బుగ్గి చేస్తు ంది. కనుక మాటను జాగ్రత్తగా వాడాలి .

‘’పరాయీకరణ ‘’ను గురించి బాధ పడుతూ ‘’నేనెక్కడో తప్పిపో యాను ‘’అని చెంప దెబ్బ
కొడతారు .’’నాలోంచి నేను తప్పి పో తూనే ఉన్నాను .శూన్యం ఆవరించింది దాన్ని. నింపే
ప్రయత్నం లో ‘’నాలోకి నేను నా ప్రయత్నం లేకుండానే చొచ్చుకు పో తున్నాను ‘’అని
కలవర పడ్డా రు .చివరికి ‘’ఈ కొత్త మేనుతో –నేను మనిషిని కాకుండా పో తున్నానా ?’’అని
ఆవేదన వ్యక్త ం చేస్తా రు .ఆమె ఆరాటం మన౦దరిఆరటమే.మనమనసుని ఆమె అక్షరాల్లో
ఆవిష్కరించారు అంతే .    ఈ రెండు సంపుటులలోని కవిత్వం ఒకే నాణానికి బొ మ్మా
బొ రుసూ తప్ప వేరమీ
ే కాదు అంతటి సన్నిహిత్వమున్నకవితలు .సుభద్రా దేవిగారి
పరిపక్వ కవిత్వానికి ప్రతిదీ ఉదాహరణగానే చెప్పచ్చు .అద్భుత భావనకు అవసరమైన
పదాల కూర్పు నేర్పు గా కనిపిస్తు ంది .విషయం సూటిగా గుండెలోకి చొచ్చుకు పో తుంది
.పదబంధాలూ ,పద చిత్రా లూ ఆకర్షణీయంగా ఉంటాయి .ఏదీ కృత్రిమంగా ఉండదు .సహజ
సౌందర్యమే కనిపిస్తు ంది  సుభద్రా దేవిగారికి కావాల్సింది వనితకు అభద్రతా భావం తొలగి
సుభద్రత కలిగించటం .అబలకాదు సబల అని నిరూపించుకోవటం .స్త్రీ అస్తిత్వాన్ని
కాపాడుకోవటం .వాళ్ళ అస్తిత్వానికే పెద్ద పీట వేశారు .ఆడపిల్లల జీవితాలతో ఏ దశలోనూ
ఆడుకోవద్ద ని ,ఏ దశలోనూ అడ్డు కోవద్ద ని మగజాతికి  హెచ్చరిక ఉంది .వ్యామోహాల వెంట
పడి ‘’మబ్బు లోని నీళ్ళు చూసి ముంత వలక బో సుకో వద్దు ‘’అన్న ముందు చూపూ
ఉంది .మహిళ అన్నిరంగాలలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలి స్వయం వ్యక్తిత్వం తో
భాసించాలి .ఎవరి దయా దాక్షిణ్యాలపై సానుభూతి పై  జీవించ రాదు .పరిస్తితిని తన చేతికి
చిక్కించుకొని నిలబడి వాలుప్రవాహమైనా ఎదురు ప్రవాహమైనా ధైర్యం తో సాగాలి
.పరిస్థితులకు బానిస కారాదు .రెండు సంపుటాలలోనూ స్త్రీయే కధా వస్తు వు ఎక్కువ
కవితలలో . మొదటిదన
ై ‘’అస్తిత్వ రాగం ‘’చూస్తె నాకు మాత్రం ఆధునిక భారతం లో ‘’స్త్రీ
పర్వం ‘’అని పించింది . రెండవదైన ‘’నా ఆకాశం ‘’లో సుభాద్రా దేవిగారు ఒక తల్లిగా
సో దరిగా హితష
ై ిగా, సమాజ శ్రేయస్సుకోరే మానవీయ మూర్తిగా దర్శన మిస్తా రు .ఈ
రెండూ కలిస్తే శీలా సుభద్రా దేవి గారి ఆంతర్యమే ఆవిష్కరింప బడిందని అర్ధమవుతుంది
.ఆమె కున్న సౌజన్యం, సహనం  ,సంయమనం కవితలలో వ్యక్త మవటం గొప్ప విషయం .

    వీర్రా జు గారి కవిత్వం లోను ,సుభద్రా దేవిగారి కవిత్వం లోను ‘’కోటబుల్ కోట్స్ ‘’కోసం
వెతుక్కోనక్కర లేదు .అంతేకాదు ఇద్ద రి పుస్త కాలకు ఎవరి ము౦దు మాటలూ
,పరిచయాలు ఉండవు .అదొ క ప్రత్యేకత కూడా .నిజంగా వారికీ ఆ అవసరమూ లేదు అని
చదివితే మనకు తెలిసి పో యే విషయం .చదవాలి అనుభవించాలి .ఆనుభూతిని అందరితో
పంచుకోవాలి అంతే .

ఈరెండు పుస్త కాలను నాకు అందజేసినందుకు శ్రీమతి  సుభద్రా దేవి గారికి కృతజ్ఞ తలు
తెలుపుకొంటూ  వాటిని పరిచయం చేసే అదృష్ట ం సాహితీ బంధువులకు కలిగించినందుకు
ధన్యవాదాలు తెలియ జేస్తు న్నాను .
కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు

సంస్కృత మహా కావ్యాలకు మహా వ్యాఖ్యానం రాసిన కోలాచలం మల్లి నాద సూరి తాత
గారు కోలాచలం సుబ్బా శాస్త్రి కర్ణా టకలోని దార్వార్ జిల్లా మహేంద్ర గడ నివాసి .ఎన్నో
హరికధలుమరాటీ కన్నడ భాషలలో రాశాడు .అవి నీతి బో దకాలు గా ఉండటం వలన
ఇప్పటికి జనం నాలుకలపై నర్తిస్తూ నే ఉన్నాయి .ఆయన తండ్రి నిజాం రాజ్యం లోని ఆనే
గొందే సంస్థా నం లో దివాన్ .ఇది విజయనగర సామ్రా జ్యం లో భాగం .ఆ వంశానికి చెందిన
వాడే శ్రీ కోలాచలం వెంకట రావు .ఆయన నిజంగా కోటికోక్కడై కీర్తి పొ ందాడు .ఆయన
గురించే ఇప్పుడు మనం తెలుసుకో బో తున్నాం .

జనన విద్యాభ్యాసాలు –లాయర్ వెంకట రావు

శ్రీ కోలాచలం వెంకట రావు 28-2-18 50 న కర్ణా టక లోని హంపి దగ్గ రున్న కమలాపురం
లో జన్మించాడు .ఇది పూర్వపు విజయనగర సామ్రా జ్యం లో భాగం .వార్డ్లా ఇన్ష్టి ట్యూట్
లోను ,,తర్వాత గవర్నమెంట్ ప్రొ విన్సియల్ స్కూల్ లోను చదివాడు .1867 డిసెంబర్ లో
ఎఫ్ .ఏ .పాసయ్యాడు .మద్రా స్ ప్రెసిడెన్సి కాలేజ్ లో మిస్ట ర్ ధాంసన్ వద్ద బి ఏ
.కొంతకాలం చదివి ,మద్రా స్ వాతావరణం ఆరోగ్యానికి సరిపడక చదువు మానేశాడు
.మద్రా స్ ప్రా విన్స్ లో అదొ క్కటే కాలేజ్ కనుక ఇంకెక్కడా చదవలేక పో యాడు .పొ ట్ట
పో షించుకోవటానికి స్కూల్ మేస్టరీఉద్యోగం లో చేరి 1874 వరకు పని చేశాడు .తర్వాత
జిల్లా మున్సిఫ్ కోర్ట్ లో హెడ్ క్లా ర్క్  గా ఉద్యోగం పొ ంది నాలుగేళ్ళు పని చేశాడు .డిప్యూటీ
తాసిల్దా ర్ గా ,సబ్ మేజిస్ట్రేట్ గా పదో న్నతి పొ ంది రెండేళ్ళు సేవ చేశాడు .తన మనసులోని
భావనలకు చేస్తు న్న ఉద్యోగానికి పొ ంతన లేదని భావించి  న్యాయ శాస్త ం్ర  చదివి1880  లో
పాసై బళ్ళారి న్యాయ స్థా నాలలో సివిల్,క్రిమినల్ కేసులు వాదిస్తూ మంచి లాయర్ గా
ప్రసద
ి ్ధి చెందాడు లాయర్ వెంకట రావు .1883 లో దియోసఫిస్ట్ అయి ,క్రమంగా మత
,రాజకీయ సాంఘిక వేదాంతాల పట్ల ఆసక్తి వృద్ధి చేసుకొని ప్రజాసంక్షేమమే ధ్యేయంగా
జీవించాడు . .

   సకల మతాసక్తి –సంఘ సంస్కరణాభిలాష

 హి0 దూ వేదాంతం కొరాన్ బైబిల్ లను ఆసక్తిగా అధ్యయనం చేసి ఆకళింపు


చేసుకొన్నాడు వెంకట రావు .హిందూ ధర్మం పై అమితాసక్తి కలిగి హిమాలయాలకు వెళ్లి
అక్కడి ప్రసిద్ధ స్వాముల వద్ద విశేషాలు గ్రహించాడు .రెండు సార్లు బర్మా శ్రీలంకలను
సందర్శించి బౌద్ధ ధర్మ పారమ్య౦ ఎరిగాడు .శారీరక ,మానసిక స్వచ్చత ను1884 లో
పొ ందాడు .దేవాలయాలలో ,స్నేహితుల ఇళ్ళలో జరిగే  దేవా దాసీ నృత్యాలను
చూడటానికి వెళ్ళటం మానేశాడు .స్వర్గీయ రావు బహదూర్ ఎ.సభాపతి మొదలియార్ తో
కలిసి వేశ్యా నృత్యనిషేధం పై పో రాటం చేశాడు .పిలిచినా ,పిలవక పో యినా దేవాలయాలలో
ఉత్సవాల సందర్భం గా ఏర్పాటు చేసే వేశ్యా నృత్యాలకు వెళ్లి ,సంఘం లో పతితలైన
వారిని ఈ రొంపిలోకి దించటం అన్యాయం అని ఉపన్యాసాలిచ్చి దాన్ని మాన్పించే
ప్రయత్నం చేశాడు .ఇది ప్రజలలో గొప్ప ప్రభావం  కలిగించి క్రమంగా దేవ దాసీ
నృత్యాలుబళ్ళారి లో కనుమరుగై పో యాయి .

రాజకీయ ప్రవేశం

  లార్డ్ రిప్పన్ స్థా నిక సంస్థ లను విస్త ృత పరచే చట్టా న్ని తెచ్చాడు .సభాపతి మొదలియార్
తన వైశ్య బంధువులను వీటిలో ఎన్నికలలో పాల్గొ ని బాధ్యతలు స్వీకరించమని హితవు
చెప్పాడు .ఆయన మాట మన్నించి ఎన్నికలలో నిలబడి గెలిచి పదవులు చేబట్టి
రాణించారు .1884 లో బళ్ళారి లో  వెంకట రావు గెలిచి బొ ంబాయి కి వెళ్లి రిప్పన్ పదవీ
విరమణ సందర్భం గా జరిగిన పెద్ద బహిరంగ సభలో పాల్గొ న్నాడు .అక్కడ అనేక సభలలో
పాల్గొ ని అక్కడ రెండు సంస్థ లను ఏర్పాటు చేయటానికి అందరూ అంగీకరించారు అందులో
ఒకటి ‘’భారత జాతీయ కాంగ్రెస్ ‘’అనే రాజకీయ సంస్థ ను ఏర్పాటు చేయటం ,రెండవది
‘’సో షల్ కాన్ఫరెన్స్ ‘’అనే సాంఘిక సంస్థ ఏర్పాటు . 1, 2, 3, 4 ,5, 7 కాంగ్రెస్ సభలకు ఆ
తర్వాత 7 కాంగ్రెస్ సభలకు హాజరయ్యాడు .1884 నుంచి సంవత్సరం లో రెండు ,మూడు
నెలలు భారత దేశమంతా ,సిలన్, బర్మా మొదలైన దేశాలు పర్యటించిఅక్కడి జన జీవన
పరిస్తితులు ,దేవాలయాలు మసీదులు చర్చి లు  ,ప్రా చీన సంస్కృతులను ,ఆర్కి టేక్చర్
ను సందర్శించి ,ప్రజలతో కలసి మెలసి అన్నీ అర్ధం చేసు కొన్నాడు .

ఆధారం -8-7-16 న బళ్ళారి నుంచి శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు నాకు శ్రీ వెంకట
రావు గారిపై ఆంగ్ల ం లో రాసిఉన్న జిరాక్స్ కాగితాలు కొరియర్ లో పంపారు .వారెవరో
నాకు అసలు తెలియదు .పంపిన కాగితాలపై వారి ఫో న్ నంబర్ ఉంటె ఫో న్ చేశాను
.చక్కని తెలుగులో మాట్లా డారు .మల్లి నాదసూరి  వంశ 0 కోలాచలం వంశపు వాడినని
,తాను బళ్లా రిలో లాయర్ నని చెప్పారు  మహా మహో పాధ్యాయుడైన సూరి అపార
పాండిత్యాన్ని గూర్చి ,సంస్కృత పంచ కావ్యాలపై మల్లినాద సూరిరాసిన వ్యాఖ్యానాన్ని
గురించి ముచ్చటించుకోన్నాం .మల్లినాద సూరి సమగ్ర జీవిత చరిత్ర తయారు
చేస్తు న్నామని నాలుగైదు నెలలలో వెలువరిస్తా మని చెప్పారు .మన సరసభారతి
పుస్త కాలు పంపిస్తు న్నానని చెప్పిమర్నాడే 9-7-16 న రెండు వందలు ఖర్చు చేసి
వారిచ్చిన అడ్రస్ కు పంపాను .కాని పుస్త కాలు అందాయో లేదో తెలీదు .జులై చివర్లో ఆగస్ట్
లో రెండు సార్లు ,ఇవాళ ఈ వ్యాసం రాయ బో యే ముందు వారిచ్చిన సెల్ నంబర్ కు ఫో న్
చేశాను .కాని ఎవరో లిఫ్ట్ చేసి కన్నడం లో మాట్లా డుతూ రాంగ్ నంబర్ అంటున్నారు.
ఆశ్చర్యంగా ఉంది .వారిచ్చిన అడ్రస్

కోలాచలం అనంత ప్రకాష్ ,లాయర్ ,80,Gooty Kalappa Compound ,అనంత పూర్ రోడ్
,బళ్ళారి -583101  -కర్నాటక

సెల్ నంబర్ -0 94,94,23,60,84


కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు -2(చివరిభాగం )

విధవా పునర్వివాహ ఉద్యమ౦

1884 లో మద్రా స్ కు చెందిన బ్రహ్మ సమాజ ప్రచారకుడు బుచ్చయ్య పంతులు బళ్ళారి


వచ్చి బ్రహ్మ సమాజ సిద్ధా ంతం పై నా ,విధవా పునర్వివాహం పై నా వరుస ప్రసంగాలు
చేశాడు .దీని ప్రభావం తో వెంకట రావు బళ్లా రిలో మొదటి విధవా వివాహాన్ని పెద్ద ఎత్తు న
నిర్వహించి విందు కూడా ఏర్పాటు చేశాడు .సాంప్రదాయ స్మార్తు లు వెంకట రావు కు
వ్యతిరేకమై ఆయనను ఆయన శూద్ర సేవకులను వెలివేసి చాలా ఇబ్బందుల పాలు
చేశారు .దీన్ని ధిక్కరించి ఆయన తనకు తన వారికి స్నేహితులకు అందరూ చూస్తూ
ఉండగానే మంచి నీరు ,విలువైన ద్రవ్యాలు తీసుకుని వెళ్ళేవాడు .విరూపాక్ష మతానికి
చెందిన శ్రీ శంకరా చార్యులు  వెంకట రావు కు బంధువులు అవటం వలన ఆయన
తటస్థ ంగా ఉండిపో యారు .విధవ పునర్వివాహాలపై విస్త ృతంగా శాస్త ్ర  చర్చ జరగాలని
శంకరాచార్య అభిప్రా య పడ్డా రు .వెంకట రావు చొరవ ,ధైర్యాలకు ఆకర్షింపబడిన ఆయన
కులస్తు లు సంకోచం లేకుండా ఆయనతో సన్నిహితంగానే మెలిగి స్మార్తు ల ఆంక్షలను తూ
నా బొ డ్డు అన్నారు .దీని తర్వాత మళ్ళీ రెండు విధవా పునర్వివాహాలను వెంకట రావు
నిర్వహించాడు .అందులో ఒకదాన్ని తన స్వంత ఇంట్లో ను ,రెండవది తన స్నేహితుడైన
సభాపతి మొదలియార్ ఇంట్లో చేశాడు .పరిస్థితి  అర్ధం చేసుకొన్న అతని బంధుగణం
ఆయన ఇంట్లో జరిగిన ఏ శుభ ,అశుభ కార్యాలకూ ఆటంకం కలిగించకుండా ప్రవర్తించారు .

  సముద్రం పై విదేశీ యానం

   1887 లోమద్రా స్ లో  జరిగిన సో షల్ కాన్ఫ రెన్స్ కు హాజరై ,సముద్రా ంతర ప్రయాణం
పై ఆనాడున్న ఆంక్షల విషయం పరిష్కరించాలనుకొన్నాడు .’’కాలాపానీ ‘’ని రెండు సార్లు
దాటి శ్రీలంకకు ,రెండు సార్లు బర్మాకు ఓడపై ప్రయాణించి వెళ్ళాడు .ప్రతిసారీ సముద్రం పై
నాలుగు నుంచి ఆరు రోజులు ప్రయాణం చేశాడు .వెంకట రావు దృఢ సంకల్పానికి ఆయన
బంధువులు మిత్రు లు అందరూ అబ్బురపడి ఎవరూ అభ్యంతరం తెలుప లేదు. ఈ విధం
గా జన హృదయాలను గెలుచుకొన్నాడు .ఆయన శీలం మీద మచ్చ పడకుండా
ప్రవర్తించారు అందరూ .దీనిపై మరింత అవగాహన కలిగించాలని ఆయన 1902 మేలో
ఇంగ్లా ండ్ దేశానికి వెంట వంటవాడు కాని పనివాడుకాని లేకుండానే ఒక్కడే వెళ్ళాడు
.ఆరునెలలుండిఇంగ్లా ండ్ లోని  గ్రా మీణ ప్రా ంతాలను పట్నాలను కలియ తిరిగి ,తర్వాత
స్కాట్లా ండ్ ,ఐర్లా ండ్ తో పాటు ఐరోపాలోని చాలా దేశాలు పర్యటించాడు .స్కాండినేవియన్
పెనిన్సుల ,రష్యా ,టర్కీ లు తప్ప అన్నీ చూశాడు .ఆ యా దేశాలలో తాను చూసిన వాటి
గురించి బంధు మిత్రు లకు వెంట వెంటనే వివరంగా ఉత్త రాలు రాసేవాడు .వాటిని ముద్రించి
ఉంటే అమూల్యమైన యాత్రా , లేఖా సాహిత్యం మనకు లభించి ఉండేది  .9-8-1902 న
లండన్ లో జరిగిన ఏడవ ఎడ్వర్డ్ రాజు పట్టా భిషేకానికి హాజరై నాడు .

అపూర్వ స్వాగతం

 సీమ దేశ పర్యటన దిగ్విజయం గా ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చిన వెంకట


రావు కు గుంతకల్ రైల్వే స్టేషన్ లో బ్రా హ్మణ ,అబ్రా హ్మణ ,వైదిక ,గృహస్త జనాలందరూ
అపూర్వ స్వాగతమిచ్చి బళ్ళారి దాకా ఊరేగింపుగా తోడ్కొని వచ్చి ఇంటి వద్ద కు చేర్చారు
.బళ్లా రిలో అంతటి సంరంభం అంతకు ముందెన్నడూ ఎవరూ చూడలేదు .ఎవరికీ జరుగ
లేదు కూడా .వెంకట రావు ఎక్కిన బండీని  .ప్రజలు భక్తిగా తామే లాగుతూ పురవీధుల్లో
ఊరేగింపు చేశారు .తర్వాత అన్ని కులాలవారు వెంకట రావు ను విందు భోజనాలకు
ఆహ్వానించి అపూర్వా సఖ్యతను చాటారు .ప్రెసిడెన్సి కి అవతల ఉన్న ఆయన కులస్తు లు
కూడా అరమరికలు మరచి ఆయనను ఆహ్వానించి ఆయనతో కలిసి మెలిసి నడిచారు .

అపూర్వ వ్యక్తిత్వం

అజేయమైన నడవడి .మచ్చ లేని శీల సంపత్తి ,ప్రగతి పై అకు0 ఠిత విశ్వాసం ,ధ్యేయ
సాధనకు మనో నిబ్బరం ఆత్మ స్థైర్యం ,సాహసం అందరిని ఒప్పించే నేర్పు ఉన్నవాడు
కనుకనే వెంకట రావు అన్నిటా  విజయం సాధించాడు అని గ్రహించాలి .ఆయన ప్రవర్త నలో
అణుమాత్రం కూడా దో షం ఎవరూ గుర్తించలేదు. అంతటి విశుద్ధ మనస్కుడు వెంకట రావు
.ఆ రోజుల్లో అందరూ తాగే  సో డా నీరుకాని ,మత్తు పానీయాలు కాని రుచి చూడని
అపూర్వ వ్యక్తి వెంకట రావు .1889 లో భార్య మరణించింది .అప్పటి నుండి భారత దేశం
లో విధవలు పాటించే అత్యంత పరిశుద్ధ జీవితాన్ని వెంకట రావు గడిపాడు .భార్య చనిపో తే
ఏ విధురుడూ అంతటి కఠోర నియమాలతో జీవించటం మనం ఎవరూ చూడనది .సాంఘిక
నియమాలను ఉల్ల ంఘించిన వారిని వెంకట రావు చాలా సున్నితంగా మందలించి తప్పు
తెలుసుకోనేట్లు చేసవ
ే ాడు ఆయన నడవడి ఆచరణ  ఆలోచన అంతా విశ్వ జనీనమైనదిగా
అంటే కాస్మోపాలిటన్ గా ఉండేది .ఆయనకు కులమతాల పట్టింపు ,పక్షపాతాలు
లేనల
ే ేవు.హిందూ ,మహమ్మదీయ ,క్రైస్తవులను సో దరులుగా ఆత్మీయులుగా భావించి
,వారికి ఏ కష్ట ం ,నష్ట ం వచ్చినా మనస్పూర్తిగా వారిపక్షాన నిలబడి సాయం ,న్యాయం
చేసవ
ే ాడు .వారి సాంఘిక రాజకీయ ఉన్నతికి పాటు పడేవాడు .అందరితో కలిసి సంచరిస్తూ
దురభ్యాసాలనుంచి వారిని దూరం చేస్తూ పరిశుభ్రత పారిశుధ్యాలపై అవగాహన కలిగింఛి
ఆచరణ సాధ్యం చేసవ
ే ాడు .

  ఆ రోజుల్లో బళ్ళారి లోని బ్రా హ్మణకుటుంబాలలో ఎవరైనా మరణిస్తే ,వారి శవాలను


ఇళ్ళనుండి చాలా దూరం లో ఉన్న శ్మశానానికి తీసుకొని వెళ్ళటానికి శవ వాహకులు
లభించేవారు కాదు .ముఖ్యంగా బీద బ్రా హ్మణులు శవవాహక బ్రా హ్మణులు కోరే అధిక
ధనాన్ని చెల్లి ంచలేని పరిస్థితి ఉండేది .ఈ అనివార్య పరిస్థితులలో వెంకట రావు వారికి
అండగా ఉండి ధన రూపం లోనూ ,శవ వాహన విషయ౦  లోనూ  సహాయ కారిగా
నిలిచేవాడు .

మునిసిపల్ చైర్మన్ వెంకట రావు

  వెంకట రావు సేవా దృక్పధాన్ని ,చొరవను ,సంస్కరణాభిలాషను గుర్తించిన బళ్ళారి


ప్రజలు 1902 లో ఆయనను మునిసిపల్ చైర్మన్ గా ఎన్నుకొని అపూర్వ గౌరవం
చూపించారు .దురదృష్ట వశాత్తు అదే సమయం లో బళ్ళారి ని ప్లేగు మహమ్మారి చుట్టు
ముట్టి భీభత్సం సృష్టించింది .మొక్కవోని ధైర్యం తో చైర్మన్ వెంకట రావు మూడు నెలలు
అహో రాత్రా లు శ్రమించి వేలాది రూపాయల తన ధనాన్ని ,శారీరక శ్రమను ఖర్చు చేసి
దీనజన బా౦ధ వుడిలా ఆదుకొని ప్రభుత్వ సాయం తో ప్లేగు వ్యాధిని అరికట్ట గలిగాడు .

వితరణ శీలి వెంకట రావు

  అతి పేదవాడుగా జీవితం ప్రా రంభించి నెలకు కేవలం 40 నుండి 70 రూపాయల జీతం
తోనే  ప్లీడర్ అయ్యేదాకా గడిపాడు .న్యాయవాదిగా పుష్కరం పాటు పనిచేసినా
మొదత్లొ ఆయన సంపాదన బొ టా బొ టీ గా ఉండేది .ఇలా చాలీచాలని జీతంతో
గడుపుతున్నా దాన ధర్మాలు మానలేదు .1896 నుంచి తన సంపాదనలో ఆరవ వంతు
,కొన్ని సార్లు నాలుగవ వంతు దాన ధర్మాలకు వినియోగించిన త్యాగ శీలి ,ఆదర్శ మూర్తి
వెంకట రావు .తన తర౦ భౌతిక, ఆధ్యాత్మిక, సాంఘిక ఔన్నత్యం సాధించాలని తపన
పడేవాడు .బళ్ళారి బాలుర క్రికెట్ ఆటస్థ లం కోసం ప్రభుత్వం 3 వేల రూపాయలు ఖర్చు
చేస్తే ,దానికి రక్షణ కంచే కోసం ,నిర్వహణ కోసం  వెంకట రావు ఒక వెయ్యి రూపాయలు
స్వంత ధనాన్ని వెచ్చించాడు .ఇప్పుడు అది జింఖానా గ్రౌ ండ్ అయింది .ప్రముఖ సంఘ
సంస్కర్త ,విధవా వివాహాల చాంపియన్ రావు బహదూర్ వీరేశ లింగం పంతులు
గారుచేబట్టిన  ‘’విధవా గృహం ‘’నిర్మాణానికి వెంకట రావు 3 వేల రూపాయలు విరాళం గా
అందజేసి ,మరుసటి ఏడాది మరొక 2 వేల రూపాయలను అంది౦చిన వదాన్యుడు
.బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి భూరి విరాళ మందించిన వితరణ శీలి .లండన్
లోని జాతీయ కాంగ్రెస్ కు చెందిన బ్రిటిష్ కమిటీ డబ్బు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే
ఖర్చులకు ఏటా 500  రూపాయలను 3 ఏళ్ళు అందజేశాడు .బళ్లా రిలో బాలికా ఉన్నత
పాత శాల నిర్మాణం కోసం 7 వేల అయిదు వందలు ఇచ్చాడు .బళ్ళారిర లోని హిందూ
ముస్లిం క్రైస్తవ సేవా సంస్థ లకు ప్రతినెలా విరాళాలు అందించేవాడు .బళ్లా రిలో సభలు
సమావేశాల కోసం టౌన్ హాల్ ను అర లక్ష రూపాయలతో నిర్మించి ,మరో యాభై వేల
రూపాయలతో దానికి అనుబంధంగా ఒక గ్రంధాలయాన్ని 10 వేల విలువైన పుస్త కాలతో
ఏర్పాటు చేశాడు .తన మాతృ మూర్తి పేర క్షయ రోగులకోసం ఒక విద్యాలయాన్ని
కట్టించాడు .తన తమ్ముడు ప్రముఖ నటుడు నాటక రచయిత కోలాచలం శ్రీనివాసరావు
రచించి ,ప్రదర్శించటానికి ,వీలుగా  ఒక నాటక శాలను 10 వేల రూపాయలతో నిర్మించాడు
.అనాధ బాలలకోసం అనాధాశ్రమ నిర్మాణానికి 20 వేల రూపాయలు ఖర్చు చేసిన
మహానుభావుడు

 శాసన మండలి సభ్యుడు వెంకట రావు

నార్దర్న్ గ్రూ ప్ ఆఫ్ మునిసిపాలిటీస్ వెంకట రావు ను 1903 నవంబర్ లో మద్రా స్ శాసన
మండలికి సభ్యునిగా ఎన్నిక చేసింది .అన్ని ప్రా ంతాల ప్రజలు తర తమ భేదాలు
పాటించకుండా వెంకట రావు నుఆహ్వానించి సన్మానించి ఆయన ప్రసంగాలతో
తన్మయులయ్యారు .సాంఘిక సంస్కరణ ల అమలులో ఆచరణాత్మకంగా కృషి చేసిన
వెంకట రావు ను మించిన వారెవ్వరూ లేరు .1903 లో గ్రూ ప్ వారి వార్షిక సాంఘిక
సభలకు వారి అభ్యర్ధనపై అధ్యక్ష స్థా నం అలంకరించి సమర్ధం గా నిర్వహించాడు ‘ ప్రపంచ
పర్యాటకుడు వెంకట రావు 1904 ఫిబవ
్ర రి లో కుమారుడు రామ చందర్ తోకలిసి ప్రపంచ
యాత్ర దిగ్విజయంగా పూర్తీ చేసి అక్టో బర్ 30 కి తిరిగి వచ్చాడు .కుమారుడు బార్ కోసం
చదివి బారిస్టర్ అయి బళ్లా రిలో ప్రా క్టీస్ చేస్తు న్నాడు .

బిజినెస్ మాగ్నెట్

వెంకట రావు కు సభాపతి ప్రెస్ , నాలుగు జిన్నింగ్ మరియు హైడ్రా లిక్ ప్రెస్సింగ్ ఫాక్టరీలు
ఉండేవి .రిప్పన్ ప్రెస్ అండ్ షుగర్ మిల్ లో అరలక్ష పెయిడ్ అప్ కాపిటల్ ఉంది .డెక్కన్
ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ కాయస్ కు సెక్రటరిలలో ఒకడు గా ఉండేవాడు .వజ్ర కరూర్
డైమ౦డ్ప్ ప్రా స్పెక్టింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ .దీనిలో ఇంగ్లీష్ రష్యన్ ,ఆఫ్రికన్ భాగ
స్వాములు ఉండేవారు .ఆయనకుఆయిల్ ఇంజన్ తో నడిచే  ఒక ప్రత్యేక ఎక్స్ పెరమ
ి ెంటల్
ఫారం ఆధునిక హంగులతో  ఉండేది .స్పిన్నింగ్, వీవింగ్ ,షుగర్ ఫాక్టరల
ీ లో  షేర్లు చాలా
ఉండేవి .ఇవికాక భూవసతి ,పొ లాలు ,భవనాలు లెక్కలేనన్ని ఉన్న బడా బిజినెస్
మాగ్నెట్ వెంకట రావు .సేవా భావం లోనూ సాటి లేనివాడు కోటీశ్వరుడైన కోటి కొక్కఁడైన
వాడు శ్రీ కోలాచలం వెంకట రావు . .
                  ఆధారం –కోలాచలం వంశానికి చెందినవారు ,వెంకట రావుగారి తమ్ముడు
బళ్ళారి నివాసి  అయిన లాయర్ శ్రీకోలాచలం  అనంత ప్రకాష్ గారు నాకు 8-7-16 న
పంపిన ఆంగ్ల రచన ‘’Life of Mr .K.Vencata Rao .

మనవి -కానీ వెంకట రావు గారు ఎక్కడ ,ఎప్పుడు చనిపో యినదీ పై ఆంగ్ల వ్యాసం లో
లేదు .నెట్ లో వెతికినా దొ రకలేదు . 

 దువ్వూరి వెంకట రమణ శాస్త్రి స్వీయ చరిత్ర

కమనీయం ,’’రమణీయం ‘1

కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు తమ జీవిత చరితన


్ర ు

అప్పటిదాకా బో ధించిన ,రచించిన గ్రా ంధిక భాషలో కాక, బాణీ మార్చి,వ్యావహారిక

తెలుగులో హృద్యంగా రసవద్యంగా ,కమనీయంగా ,ఆయనే చిన్నయసూరి

బాలవ్యాకరణానికి రాసిన ‘’రమణీయం ‘’గా ముగ్ధ మనోహరం గా ఉంది .ఎన్ని సార్లు

చదివినా తనివి తీరని తేట తెలుగు గోదావరి పవిత్ర శ్రో తస్వినిగా ,పరమ పవిత్రంగా  భాషా

భేషజం లేని కమ్మని తెలుగు నుడికారంగా,కారమే లేని కమ్మదనంగా ఉంది

.చదువుతుంటే మనల్ని మనమే మర్చిపో యి ,వంశీ కృష్ణు ని వేణు గానానికి సకల జగత్తు

సమ్మోహంతో ఊగిపో యిన రసమయ భావన కలుగుతుంది .శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

గారి ‘’అనుభవాలు –జ్ఞా పకాలు ‘’లో ఎలా గోదావరిప్రా ంత శిస్ట జన జీవితం ప్రతిబి౦బించిందో

, శ్రీ మల్లా ది రామ కృష్ణ శాస్త్రి గారి ‘’కృష్ణా తీరం ‘’లో కృష్ణా నదీతీర వాసుల గ్రా మ జీవన

సౌభాగ్యం కనులకు కట్టిందో ,అలా ఉంటుంది దువ్వూరివారి స్వీయ చరిత్ర .కామ ధేనువు

కమ్మని పాల పెరుగు మీగడ ,ఇక్షురసం ,ద్రా క్షా సవం త్రా గిన అనుభూతి కలుగుతుంది
.ఇంతకీ దువ్వూరి వారెవరో ,వారి విశేషాలేమిటో టూకీ గా తెలుసుకొని అందులోకి

ప్రవేశిద్దా ం .

  దువ్వూరి వేంకటరమణ శాస్త్రి సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు, కళాప్రపూర్ణ గ్రహీత.[1]

వీరిది తూర్పు గోదావరి జిల్లా  లో మసకపల్లి గ్రా మం. వీరి ఇంటి

పేరు దువ్వూరి . దువ్వూరు అనేది గ్రా మ నామం. ఈ ఊరు నెల్లూ రు జిల్లా లో ఉన్నది. వీరి

పూర్వులు మొట్ట మొదట ఈ గ్రా మవాసులై ఉండి, క్రమేణా గోదావరీ ప్రా ంతం చేరారు. ఊరు

శబ్ద ం ఔప విభక్తికం గనుక 'ఇ' కారం వచ్చి,దువ్వూరి వారయ్యారు. ఈ యింటి పేరుతో

గోదావరి మండలంలో వందలకొలది కుటుంబాలు ఉన్నాయి.

వీరు విలంబి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. ఈయన

విద్యాభ్యాసం తాతగారైన రామచంద్రు డు వద్ద జరిగినది.  " ఈయన వివాహం పదిహన


ే ేళ్ళ

వయసులో కోనసీమ లో అమలాపురం తాలూకా ఇందుపల్లి గ్రా మంలో జరిగింది.

మామగారు వంక జగనాధశాస్త్రి.

ఈయన 1914 సంవత్సరంలో విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్థిగా చేరారు. ఆ

కాలంలో గుదిమెళ్ళ వరదాచార్యులు గారు కాలేజీ అధ్యక్షులుగా, కిళాంబి

రామానుజాచార్యులు వైస్ ప్రిన్సిపాల్ మరియు సంస్కృత భాషా బో ధకులు, వజ్ఝ ల

సీతారామస్వామి శాస్త్రు లు తెలుగు బో ధకులు. ఈయన 1918 లో మద్రా సు

విశ్వవిద్యాలయం నుండి "విద్వాన్" పరీక్షలో ఉత్తీ ర్ణు లయ్యా రు. వడ్ల మాని విశ్వనాథశాస్త్రి,

వడ్ల మాని లక్ష్మీనరసింహశాస్త్రి, సో మావజ్ఝ ల సత్యనారాయణశాస్త్రి, గుళ్ల పల్లి వేంకటేశ్వరశాస్త్రి

నలుగురు వీరి సహాధ్యాయులుగా విద్వాన్ పరీక్షలో సఫలీకృతులయ్యారు

1976 వ సంవత్సరం మార్చి 6 వ తేదన


ీ  కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

పొ ందుతూ తమ 78 వ యేట మరణించారు[2


    దువ్వూరి వారి రేడియోటాక్ ‘’జానకితో జనాంతికం ‘’బహు ప్రా చుర్యం పొ ందింది సీతమ్మతల్లితో ముచ్చటిస్తు న్నట్లు గా వ్రా సిన ఈ వ్యాసం ఆయన

మనోభావాలను ,అమ్మకు నివేదించిన వైనమూ కడు రమణీయం . బాల వ్యాకరణ కర్త చిన్నయ సూరి ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని ,ఆయన
వ్యాకరణ

సూత్రా లలో ఉన్న సొ గసు ,మంత్రం వంటి ఫలితం ,కూర్పు నేర్పు లను మహా సొ గసుగా

తెలుగువారికి అందించి సూరి వ్యాకరణం అంటే భయపడేవారికి,విపరీతమైన మైన  క్రేజు

కలిగేట్లు దువ్వూరి వారు రాసిన ‘’రమణీయం ‘’కడు రమణీయమే .అలాంటి దువ్వూరి

వారు తమ జీవిత చివరి కాలం లో 70 వ ఏట రాసిన స్వీయ చరిత్ర అనుభవాల పుట్ట .

జుంటి తేనే తెట్ట ,వడబో సిన ఇక్షురసం ,కలకండ పానకం .

    ఈ నరచనకు నేపధ్యం - -2011 లో అనుకొంటా కృష్ణా జిల్లా తెన్నేరు వాసి

,ఆత్మీయులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు దువ్వూరి వారి స్వీయ చరిత్ర పుస్త కం

ఆప్యాయంగా నాకు పంపారు .చదవటం ప్రా రంభించి వదలలేక రెండుమూడు రోజుల్లో

జుర్రేశాను .మళ్ళీ చదివా, మరోమారు కూడా చదివా.తనివి తీరలేదు .ఆనందం 

వర్ణించటానికి  నోట మాటలు రాలేదు . మంచికథకులు, కథారచనలో అద్వితీయులైన శ్రీ

గంధం యాజ్ఞ వల్క్య శర్మగారి అన్నగారు , నాకు పరమ ఆప్తు లు  బ్రహ్మశ్రీ గంధం

వేంకాస్వామి శర్మగారితో ఈపుస్త కం గురించి తరచుగా మా ఇద్ద రిమధ్యా జరిగే ఫో న్

సంభాషణలో చెప్పాను .ఆయన మరింత సంబర పడి  ఆపుస్త కాన్ని తనకు పంపిస్తే ,చదివి

తిరిగినాకు పంపిస్తా మనగా ,కొరియర్ లోప౦పాను .ఆతర్వాత 2012 లో మేము అమెరికా

వెళ్ళటం ,ఆ మేనల
ె లోనే  శర్మగారు మరణించటం అక్కడినుంచే వారి సౌజన్యంపై నెట్ లో

వ్యాసం రాయటం జరిగింది .అక్టో బర్ లో ఇండియా వచ్చి ,కాస్త కుదురుకున్నాక , బెజవాడ

లో  శర్మగారి౦టికి వెళ్లి ,ఆయనతో తరచుగా సభలకు వచ్చే ఆయన కుమార్తెను పలకరించి

పుస్త కం సంగతి అడిగితె ,శర్మగారు చనిపో గానే ఆయన పుస్త కాలన్నీ పెట్టేల్లో పెట్టి అటకపై

దాచేశామని దించి వెతికే ఓపిక లేదని చెప్పగా హతాశుడనై తిరిగి వచ్చాను .మళ్ళీ

ఆపుస్త కం నాకు పంపమని మధుసూదనరావు గారు కనిపించినపుడు అడిగితె తనవద్ద

ఉన్న కాపీలు అందరికీ ఇచ్చేశాననని లేవని చెప్పారు .బెజవాడ పాత పుస్త కాల
షాపులుఅన్నీ గాలించా. ప్రయోజనం లేదు .ఇక ఆపుస్త కం మనకు కనిపి౦చదు అని

నిర్వేదనలో ఉండిపో యా .

  అనుకోకుండా ఈ ఆగస్ట్ నెల మొదటివారం ఆంద్ర జ్యోతి దినపత్రికలో శ్రీ సాకం

నాగరాజుగారు తనవద్ద దువ్వూరి వారి స్వీయ చరిత్ర పుస్త కాలున్నాయని కావలసినవారు

ఫో న్ చేస్తే తానె పంపిస్తా నని,సెల్ నంబర్ తో సహా  తెలియ జేశారు .నా ఆనందానికి

అవధిలేకుండా పో యింది .ఫో న్ చేద్దా ం అనుకుంటూనే ఒక వారం గడిపి ఆగస్ట్ రెండవవారం

లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాగరాజుగారికి ఫో న్ చేశా .ఆయన తీయలేదు .కాసేపటికి

వారే నాకు ఫో న్ చేశారు .వారి సౌజన్యానికి దాన్యవాదాలు చెప్పి దువ్వూరివారి పుస్త కం

పంపగలరా అని అడిగా .తప్పక పంపుతానని ,కానీ తానుప్రస్తు తం బెంగుళూరులో

ఉన్నానని ,17,18 తీదీలకు తిరుపతి వెడతానని నా నంబర్ సేవ్ చేసుకోన్నానని ,అడ్రస్

మెయిల్ చేయమని చెప్పారు .అప్పటికప్పుడు అడ్రస్ మెయిల్ చేశా .20 కి ఉయ్యూరు

వచ్చాం .పుస్త కం రాలేదు .మళ్ళీ ఫో న్ చేశా ఆత్ర౦ ఆగలేక.ఆయన తాను 20 కి మాత్రమె

తిరుపతివచ్చానని,ఆ రోజే ప్రొ ఫెషనల్ కొరియర్ లో పుస్త కం పంపాననని చెప్పారు

.మర్నాడే పుస్త కం అందింది. వారికి ఫో న్ చేసి ధన్యవాదాలు చెప్పి  వారిచ్చిన అడ్రస్ కు

సరసభారతి పుస్త కాలు పంపవచ్చా అని అడిగితె పంపమంటే ఆసాయంత్రం అదే కొరియర్

లో15 పుస్త కాలు పంపాను .అవి అందగానే నాగరాజుగారు ఫో న్ చేసి మాట్లా డి ‘’ఇన్ని

ఉద్గ ం్ర ధాలు రాశారు మీరు . మీ వయస్సు యెంత సార్?అనగా 79 నడుస్తో ందని చెప్పగా

మరింత ఆశ్చర్యపో యి మనస్పూర్తిగా అభినదించారు .నాగరాజు గారిపేరు బాగా

విన్నవాడినేకాని,వివరాలు తెలేదునాకు .వారినే ఫో న్ లో అడిగా. తాము తిరుపతికాలేజిలో

తెలుగు లెక్చరర్ గా పని చేసి 2010 లో రిటైర్ అయ్యానని ,అభ్యుదయ రచయితల

సంఘం లో తనకు బాధ్యత ఉందని, పుస్త కాలు ప్రసురి౦చామని  చెప్పగా ,’’మా

మధుసూదనరావు గారు మీకు తెలుసా ?’’అని అడిగా ..’’బాగా తెలుసు .వారి తెన్నేరుకు

రెండుమూడు సార్లు వెళ్ళాము ‘’అన్నారు .అప్పుడు నేను దువ్వూరివారి పుస్త కం ఆయన

నాకుఇవ్వటం గంధం వారి నుంచి తిరిగిరాకపో వటం కథ అంతా పూసగుచ్చినట్లు  చెప్పి


‘’అందుకే మళ్ళీ చదవాలనే కోరికతో మిమ్మల్ని  ఆపుస్త కం పంపమన్నాను ‘’  అనగానే

ఆయనకూడా ‘’ఈపుస్త కం అడిగారు అంటే సాహిత్యం లో ఎంతో అభి రుచివున్నవారై

ఉంటారు ‘’అని తానూ అనుకొన్నట్లు ఆనందం గా చెప్పారు .ఫో న్ లోనే ఈ పుస్త కావిర్భావం

వివరించారు .’’నారాయణ రెడ్డిగారు ,భరద్వాజ మొదలైనవారు కలిసి దువ్వూరి వారి

స్వీయ చరితన
్ర ు మొదట కొద్దికాపీలే ముద్రించారు . అవి ఎవరిదగ్గ రున్నాయో ఎవరికీ

తెలీదు .నేను మళ్ళీ ప్రింట్ చేయి౦చాకొని ప్రయత్నిస్తే కృష్ణా జిల్లా పామర్రు లో ఉన్న డా

రొంపిచర్ల భార్గ వి గారి వద్ద జిరాక్స్ కాపీ ఉందని తెలిసి ,ఆమెనుంచి దాన్ని సేకరించి రెండవ

ముద్రణగా ప్రచురించాము .అవీ అయిపో యాయి .తర్వాత తిరుపతిలోని ఒక వదాన్యుడు

చాలాఖర్చుపెట్టి ఇంకా అందంగా మూడవ సారి ప్రచురించి అన్ని యూనివర్సిటీలకు,

కాలేజీలకు పంపాడుకాని ఫీడ్ బాక్ రాలేదు పుస్త కాలుకూడా అయిపో యాయి .మళ్ళీ

మేమే నాలుగోసారి ప్రచురించాము .ఆసక్తి ఉన్నవారికి మేమే పంపిస్తు న్నాము .మీరు

అడిగినందుకు మీకున్న సాహిత్యాసక్తి గమనించి మీ పేరు సెల్ నంబర్ సేవ్ చేసుకొన్నాను

‘’అని ఈ పుస్త క చరిత్ర వివరించారు ఆసాంతం సైకం నాగరాజుగారు .డాక్టర్ భార్గ విగారు

నాకు తెలుసు .ఆమెమద్రా స్ లోని  వి.ఎ.కే.   రంగారావు గారి ‘’ఆలాపన ‘’పుస్త కానికి

స్పాన్సర్.

   ఈపుస్త కం వచ్చినప్పటినుంచి మా శ్రీమతి ఒక్క క్షణం వదలకుండా చదివి ఎంతో

ఆనందం,అనుభూతిపొ ంది   నిన్నటితో పూర్తి చేసింది .నిన్నరాత్రి నా చేతికి వచ్చిన

ఆపుస్త కం లోని నలభైపేజీలు  ఏకధాటిగా చదివి ,దువ్వూరివారి జీవిత విశేషాలు ఎక్కువ

మందికి తెలియకపో వచ్చు నని  సాహితీ బంధువులకు  ఆ విశేషాలు అందించి

ధన్యుడనవ్వాలని భావించి చేస్తు న్న ప్రయత్నం ఇది .

  ముందుగా సాకం నాగరాజు ఏమన్నారో తెలుసుకొందాం ‘’ఇది తెలుగు వారి మృష్టా న్న

భోజనం .దువ్వూరివారి కలం లో గోదావరిపవ


్ర హి౦చి౦ది   .పాఠకుడికి తీర్ధయాత్ర

ప్రా రంభమౌతుంది  .’’గోవిందమ్మ’’ తోడుపెట్టి శాస్త్రిగారికి రోజూ ఇచ్చే పెరుగులాగా


బహుకమ్మగా ఉంటుంది .వీరి భూములు గౌతమీ నది గర్భం లో కలిసిపో యిన ఉదంతాలు

వింటే గుండె చెరువే అవుతుంది .మతభేదం వదిలి బ్రా హ్మణులు రేవులలో ‘’కాటన్ దొ ర

స్నానం అహం కరిష్యే ‘’అని సంకల్పం చెప్పుకొని స్నానాలు చేస్తు ంటే,తమపో లాలను

సస్యశ్యామలం చేసన
ి దొ రపట్ల ఉన్న ఆరాధన  కుమనసు ఉప్పొంగిపో తుంది .కృష్ణా జిల్లా

చిట్టి గూడూరు కళాశాలనుంచి వీడ్కోలుసమావేశం లో శాస్త్రిగారిపై వక్త లు కురిపించిన

ప్రశంసల వర్షం  లో మనమూ తడిసి ముద్ద అవుతాం .’’తృప్తి లేనివాడు దరిద్రు డుకాని

,ధనం లేనివాడు దరిద్రు డు కాదు ‘’అన్న ఆయన సిద్ధా ంతం అందరికీ ఆదర్శనీయం

.వర్త మాన సమాజం పై ‘’సంఘం లో ఏ వర్గ మూ ,ఏ వ్యక్తీ నాకేం భయం అని గుండెలమీద

చెయ్యి వేసు కొని హాయిగా నిద్ర పో యే వారు నాకు కనబడలేదు ‘’అని ఆవేదన  చెందారు

.దువ్వూరి వారి మనుమరాలు డా ధూళిపాళ అన్నపూర్ణ ‘’తాతగారు సాహితీ

రమణీయమూర్తి  .చిన్నయ సూరి బాలవ్యాకరణానికి  సాహితీ  సౌరభం అద్దిన సౌ౦దర్య

భావుకులు .రమణీయం అనే పేరుపెట్టటం లోనే సుందరమైనదని వారి హృదయ ధర్మం

తెలియజెప్పారు .కటువైన వ్యాకరణ శాస్త్రా న్ని పుష్పం లాగా మలచారు .జీవితాన్ని

సరళతరం చేసుకొన్న సాధనాపరులు.స్నేహధర్మం సౌ౦దర్యభావన వీరికి రెండుకళ్ళు .ఈ

పుస్త కం చదివితే జీవితాన్ని యెంత సౌందర్య మయంగా మలచుకోవచ్చో తెలుస్తు ంది

.డా.ధూళిపాళ మహాదేవ మణి’’స్మరణ కీర్తి ‘’లో పద్యాలలో దువ్వూరి వారి వైదుష్యాన్ని

కీర్తించారు –

1-‘’మాట మాటాడెనా !మల్లె లై మొల్ల లై –ఘుమఘుమ లాడింఛి గుండె నింపు

మైత్రి చూపించెనా !  మరువమై ,గుణ సుధీ -హారమై  చిరతర స్మారకమగు

శబ్ద శాస్త మ
్ర ు చెప్ప,చక్కని భారత- కథ  చెప్పునట్లు గా కలుగు ప్రీతి మురిపించు వ్రా తలో

!’’ముత్యాలు ‘’తారలై –నింగి లేఖను వెల్గు నిశ్చయంబు

రమ్య దువ్వూరి వేంకట రమణవిఖ్యు –తెలుపుటన్నచో నక్షత్ర కలితమైన

అంబరము ,’’కళాపూర్ణో దయ’’ ప్రశస్తి-చిత్రముల్ వేసి చూపుటే శిస్టు లార!


  ‘’ఎందరొ జీవితంబు  వెలయించిరి గ్రంథము గాగ ,నందు ,మా –కంద ఫల ప్రసాద

మిది,కావ్య మరందము ,సంప్రదాయముల్

చిందు జవాది సౌరభము ,చిక్కని వెన్నెల ,పూలపాన్పు ,నౌ –సుందర లోక వృత్త

నయశోభితమయ్యె పఠింప హర్షమై ‘’

  రెండో భాగం నుంచి అసలు కథ లోకి ప్రవేశిద్దా ం .

దువ్వూరివారి స్వీయ చరిత్ర -2

బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు 11 ఏళ్ళ వయసువరకు తాళ్ళూరు,జగ్గ ం

పేటలలో ,12,13 వయసులో స్వగ్రా మం మసకపల్లి (మసక తొలగించి వెలుతురు

ని౦పటానికేమో ?)14 దాక్షారామ ,15,16 కొంకుదురు ,పిఠాపురం ,17-23 దాకా ‘’ విజీ’’

నగరం ,24-కొవ్వూరు ,25-43 వరకు కృష్ణా జిల్లా చిట్టి గూడూరు ,44 లో విశాఖ ,45-48

గుంటూరు ,49-70 దాకా వాల్తే రు లలో గడిపారు .ఇన్ని చోట్ల తిరిగినా ఆయనకు

చిన్నప్పటి తాళ్ళూరు,జగ్గ ం పేటలంటే విపరీతమైన అభిమానం .రెండో క్లా సు మాష్టా రు

చింతా జగన్నాధం గారు పిల్లల దస్తూ రి రమ్యంగా ఉండేట్లు చేయటానికి  ప్రతి రోజూ

ఒకగంట సేపు కాపీ రాయించేవారు .వీరికి దస్తూ రి దూరం ,కుదిరేదికాదు .కాపీలు

రాయించటం లో అప్పుడొ క పధ్ధ తి ఉండేది ,పుస్త కం లో పైన గురువుగారు’’ ఒరవడి’’

చక్కగా పెట్టి ఇచ్చేవారు .దాన్ని చూసి పిల్లా డు అడుగు పంక్తి నుంచి ,ప్రా రంభించి క్రమంగా

పై పంక్తి వరకు కాపీరాయాలి .ప్రతి పంక్తి మాస్ట ర్  గారికి చూపించి దిద్ది౦చుకొని తర్వాత

పైపంక్తిలో పంక్తిలో తప్పులు లేకుండా రాయాలి .ఇలా కిందినుంచి పైకి రాస్తే ఎప్పుడూ

మాస్టా రుగారి ఒరవడే కనిపిస్తు ంది. అదీ కిటుకు .

  తన తండ్రిగారు జీవితకాలం లో నాలుగు నిమిషాలు వరుసగాతనతో  మాట్లా డ లేదని

అంతటి డిసిప్లిన్ ఆయనదని ,ఆయన్ను చూస్తె తాతగారు మామ్మ ,అమ్మమ్మ ,తల్లీ


అందరూ గజగజలాడి పో యేవారని  తండ్రి తనతో సన్నిహితంగా ఉండకపో వటం పెద్ద

బాధగా లోపల ఉండేదని , .కానీ ఏమీ చేయలేని నిస్సహాయత అని చెప్పారు

..తనతోపాటు జగ్గ ం పేట ,తాళ్ళూరు లలో చదువుకున్న విద్యార్ధు లు ,చదువు చెప్పిన

మాస్ట ర్లు అందరూ  దువ్వూరి వారికి బాగా జ్ఞా పకమే .బాల్య స్నేహితులను

కలుసుకోవాలని ఎప్పుడూ ఆరాటంగా ఉండేది పెద్దయ్యాక ఒకటి రెండు సార్లు అక్కడికి వెళ్లి

చూసి అ ఆనవాళ్ళు పో యినా ఆన౦దాన్ని అనుభవించారు .దస్తూ రిలో వెనకబడ్డ

శాస్త్రిగారు ఒకరోజు ఆదరాబాదరా కాపీ పేజీ అంతా రాసి పారేశారు .చూసిన చి౦తావారు

రూళ్ళకర్ర పెట్టి నెత్తి న ఒకటిస్తే బొ ప్పికట్టింది ఏడుపు లంకి౦కొంటే ,ప్యూన్ వోదారుస్తు ంటే ,

ఆ మేస్టా ర్   పై అసూయ ఉన్న తక్కినమేస్టా ర్లు    తండ్రికి చెబితే ‘’ప్రా ణం విసిగితే

మనమంతా పిల్లల్ని కొడుతూనే ఉన్నాం. నేను కొట్టే దెబ్బలు మరీ ఎక్కువ .నేను వెళ్లి

ఎలా అడుగుతాను బాగుండదు ‘’అని వాళ్ళ నోళ్ళు  మూయించారు .ఇన్స్పెక్టర్

వచ్చినప్పుడు యాగీ చేయమని శాస్త్రిగార్ని మాస్ట ర్లు రెచ్చగొడితే సమయం చూసి

చెప్పారు .ఆయన కనుక్కు౦టాలే అని ,అంతా అయ్యాక ఆ మేస్టర్ని పిలిపించి ఒంటరిగా

‘’అయ్యా రూళ్ళ కర్ర దేనికి వాడుతారు ?’’అని అడిగితె రూళ్ళు వేసుకోవటానికి అని చెబితే

‘’నెత్తి మీద కొట్ట టానికీ

ఉపయోగిస్తా రా ?’’అనగానే తప్పు తెలుసుకొన్న చింతా వారు చి౦తా క్రా ౦తులయ్యారు.

  తమ చిన్ననాటి వైశ్య స్నేహితుడు వెంట్రపగ


్ర డ సత్యనారాయణ మూర్తి ,కమ్మవారి
పిల్లా డు ముత్యాలసత్యం అంటే ఎక్కువ అభిమానం .వెళ్లి పలకరిస్తే ఎంతో ప్రేమాభిమానాలు
కురిపిస్తా రు ‘’హృదయం త్వేనన జానాతి ప్రీతి యోగం పరస్పరం ‘’అన్నారు .దస్తూ రిబాగా
ఉంటె జీవితగమనమూ బాగా ఉంటుందని ,మనసు సరళంగా ఉంటుందని ,ఎగుడు
దిగుడుగా రాస్తే జీవితం లోనూ అవి తప్పవని తన అనుభవం చెప్పినట్లు తెలియజేసి
‘’చక్కబాటు –సద్దు బాటు –దిద్దు బాటు ‘’ఒక ప్రత్యేకక కళ అన్నారు .గోవిందమ్మ అనే
ఇల్లా లు రోజూ సత్తు గిన్నెలో ప్రత్యేకంగా పెరుగు తోడుపెట్టి స్వయం గా వీరింటికి తెచ్చి వీరి
తల్లిగారికి ‘’అబ్బాయికి ఈ పెరుగే వేయ౦ డమ్మా ‘’,అని చెప్పేది .సమయానికి పెరుగు
అందించని రోజు ఎంతో నోచ్చుకోనేదని ,కని ఇంట్లో అలమారలో ఉన్న సత్తు గిన్నె లో
ప్రత్యేకంగా తోడుపెట్టిన పెరుగును తాను రానప్పుడు ఈయన్నే తెచ్చుకోమని చెప్పే మహా
ఇల్లా లు .శాస్త్రిగారు బాబాయి పిన్నిలదగ్గ ర ఉన్నప్పుడు గోవిందమ్మ ‘’అబ్బాయికి
పెరుగంటే ఎంతో ఆప్యాయనం.ప్రత్యేకంగా తోడు పెట్టి పంపుతాను అదే అబ్బాయికి వేయండి
మీ ఇంట్లో పెరుగు లేదనికాదు .ఏమీ అనుకోకు ‘’అని వ్రేపల్లె గోల్లా మే అన్నంత
ఆప్యాయంగా చెప్పేది .కాని పిన్నిమాత్రం పిల్లలందరికీ పెరుగు వేసి ,ఈయనకు మీగడ
వేసద
ే ి ఆప్యాయంగా .’’నాకూ పెరుగే వేతూ,మీగడ జిడ్డు వదలదు ‘’అంటే పిన్ని ‘’పాలసారం
పెరుగులో లేదు,రుచా పచా . మీగడలో ఉంది సున్నిపిండితో జిడ్డు పో తుంది .నీకోసం పాల
కుండలో మీగడ వేరే తీసి ఉంచాను .వద్ద నకు నాయనా !’’అని బ్రతిమాలి వడ్డించేది .ఆప్రేమ
ఆప్యాయతకు శాస్త్రిగారు మురిసిపో యారు .ఇలా జగ్గ ం పేటలో కల్లూ రి, వెంట్రపగ
్ర డ
కుటుంబాలతో అనుబంధం గాఢమైంది .’’ఒకే కుటుంబం అన్న భావనే తప్ప వేరే
కుటుంబాలు అన్న ఆలోచనే ఉండేది కాదు .అలాంటి ఆప్తు లమధ్య తాళ్ళూరు, జగ్గ ం
పేటలలో పన్నెండో ఏడుదాకా పెరిగాను ‘’అంటారు దువ్వూరి వారు .బాబాయిపిన్నిలకు
సంతానం లేదు .ఈయన్ను దత్త త తీసుకోవాలని లోపల ఉ౦డేదికాని బయట
పడేవారుకాదు .అమ్మమ్మకు ఈయన ఒక్కరే దౌహిత్రు డు ఆమె ప్రా ణాలన్నీ ఈయనమీదే
.ఆమె ఐహిక అముష్మికాలన్నీ ఈయన చేతులమీదే జరగాలి కనుక ఎవరికీ ఈయన్ను
పిన్ని బాబాయిల వద్ద ఉంచటానికి ఇష్ట పడలేదు .

  స్వగ్రా మం మసకపల్లిలో తాతగారివద్ద సంస్కృతం నేర్వటం ప్రా రంభించారు .అప్పుడేవరైనా


రఘువంశం నాలుగో సర్గ లోని ‘’సర్గా సరాజ్యం గురుణాదత్త ం’’శ్లో కం తో ప్రా రంభించేవారు
అలాగే వీరూనూ .అమరం తాతగారికి వాచోవిధేయం .పుస్త కం అక్కర్లేదు .ఆయనది ‘’చీకటి
సంత ‘’మూడుకా౦డలూ అలాగే నేర్పారు .వనౌషధి వర్గు లో కొసభాగం ,లింగాది
సంగ్రహవర్గు వదిలేశారు .వల్లించి ఊరుకోవటం కాదు తాతగారితో నిత్యం కొంతభాగం
ఏకరువు పెడుతూ ఉండాలి .వ్యుత్పత్తు లు కూడా చెప్పేవారు .లింగాభాట్టీయం అనే
గురుబాలప్రబో ధిక ఆయనకు కంఠస్త మే.’’అమరం నెమరుకు వస్తే ,కావ్యాలెందుకు
కాల్చను ?’’అనేవారు తాతగారు .పంచకావ్యాలలో మల్లినాద సూరి ఏ శ్లో కం దగ్గ ర ఏ పంక్తి
రాశాడో ఆయనకు గుర్తే .వాల్మీకం అయిదు వందల సర్గ లలో తీర్దీయ వ్యాఖానం లో ఎక్కడ
ఏ పంక్తి ఉందో టక్కున చెప్పేవారు రామాయణం గురుముఖతా పాఠం గా చదివారట
తాతగారు .రామాయణ ఆరుకాండలు తీర్దీయ  వ్యాఖ్యానం తో  సహా తాటాకులమీద
స్వయంగా రాసుకొని భద్ర పరచుకొన్న సాహితీ మూర్తి .వ్యాకరణ ,అలంకార శాస్త్రా లు
చదువుకోకపో యినా వ్యాఖ్యానాలో వాటి వివరణలు వాటిని చదువుకొన్న పండితులకంటే
మేలుగా చెప్పేవారు .ఆప్రా ంతం లోని గొప్ప సాహితీ పండితులు తాతగారి సాహిత్య
పరిజ్ఞా నానికి జోహార్లు చెప్పేవారట .గోదావరిజిల్ల్లాలో ఇందుపల్లి సాహిత్యానికి ,విశాఖ
మండలం లో సాలూరు సాహిత్యానికి 1860-1920 కాలం లో ప్రత్యేక ప్రసద
ి ్ధి ఉండేదని
దువ్వూరి ఉవాచ .ఏలేశ్వరపు తమ్మన్న  శాస్త్రు లు గారివల్ల ఇందుపల్లికి , సామవేదం
అన్నప్ప శాస్త్రు లు గారివలన సాలూరు ప్రా ంతాలు బహు ప్రసిద్ధి చెందాయి .వీరి తాతగారు
ఇందుపల్లి సంప్రదాయానికి చెందినవారు.  .

  తాతగారికి పొ లం  వ్యవసాయ కామటమూ ఉండేది .తాతగారితో పొ లం వెడుతూ


తిరిగివస్తూ వెనకటిశ్లో కాలు వల్లెవేస్తూ వ్యాఖ్యానాలు చర్చిస్తూ గడిపవ
ే ారు .చదువుకు క్షణం
విరామం ఉండేదికాదు .బామ్మగారు తాతగారిని ‘’పిల్లా డికి వినోదం లేదు ఆటాపాటా లేదు
ఎప్పుడూ సంతతా సంధేనా ?అని సన్నాయి నొక్కులు నొక్కేవారు .ఆకాలం లో
తోలుబొ మ్మలాటలు బాగా ఉండేవి .ఒక రోజు రాత్రి ఆటకు ఆముదం ఖర్చు పెట్టు కొని ఆరు
రూపాయలిస్తే రాత్రి తొమ్మిదినుంచి తెల్లవార్లూ ఆడేవారట .వారి బృందం లో కనీసం పది
మంది ఉండేవారట .ఈ కాస్త డబ్బు ఎలా సరిపో యేదో అని శాస్త్రిగారు బాధపడ్డా రు
.రామాయణంలో సుందరకాండకు భారతంలో విరాట పర్వానికి మోజు ఎక్కువగా ఉండేదట
.తోలుబొ మ్మలాటలు వీదినాటకాలుగా ,స్టేజి నాటకాలుగా ,మూగ సినిమాలుగా టాకీలుగా
క్రమ పరివర్త నం  చెందాయంటారు .మామ్మగారు ఎన్నో సార్లు   బ్రతిమిలాడితే ల తప్ప
బొ మ్మలాట చూడటానికి ఒప్పుకొనేవారు కాదట .చూసిన రోజు మాత్రం బ్రహ్మానందంగా
ఉండేదట .
 ఇంటి దగ్గ రా ,పొ లం లోనూ చదువే చదువు .క్షణం విరామం లేదు .శ్లో కాలు
శబ్దా లు,సమాసాలు వ్యాఖ్యానాలు ,కొత్త శ్లో కాలకు అన్వయించే ఎక్సర్ సైజులు ,వ్యుత్పత్తు ల
పరీక్ష ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉండాలి.ఇవికాక ఆట విడుపుగా ‘’కట్టు శ్లో కాలు
‘’అంటే మన అంత్యాక్షరి అన్నమాట .అంటే ఒకరు ఒక శ్లో కం చదివితే దాని చివరి అక్షరం
తో ప్రా రంభమయే శ్లో కం రెండో వారు చదవాలి అన్నమాట .ఎప్పుడూ తాతగారిదే గెలుపు
.ఒక్కో సారి మనవడికి గెలుపు ఇవ్వాలని మనసులో భావించి చెప్పాల్సిన శ్లో కం స్పురణకు
రావటం లేదనే వారట .

  ఆవులు గేదల
ె ు పాడీ పంటా తో ఇల్లు శోభాయమానం గా ఉండేది .రాత్రి వేళ
కిరసనాయిల్ దీప౦  దగ్గ ర చదువు .నిద్ర వచ్చే సమయానికి కట్టు శ్లో కాల జాతర .మామ్మ
మధ్యవర్తి .మనవడిని అప్పుడప్పుడు గెలిపించేది .ఉదయం చల్ది భోజనమేకాని కాఫీ
అన్నది లేనేలేదు .రోజూ పొ లం లేక పెరటి  లోనుంచి  కోసిన తాజా కూరలతోనే వంట
.బామ్మ పెరుగు చిలికిచల్ల చేసి పో సేవారు పల్లెటూరి మజ్జిగ అంటే ‘’చింత గింజ వేస్తే
మునగని మజ్జిగ ‘’.ఈభోగం పట్నవాసులకు లేనల
ే ేదన్నారు శాస్త్రిగారు ‘’తక్రం శక్రస్య
దుర్ల భం ‘’అని ఆర్యోక్తి .అంటే దేవేంద్రు డికి మజ్జిగ దొ రకదు అనికాదు అర్ధం .మజ్జిగ వైభోగం
అంతటి గొప్పదని కవిభావన అని చెప్పారు .మజ్జిక్కి సంస్కృతం లో 1-తక్రం 2-
ఉదశ్విత్తు 3-మధితంఅని మూడు పెర్లు న్నాయని ,నాలుగోవంతు మాత్రమె నీరు కలిపింది
తక్రం అని ,సగానికి సగం కలిపింది ఉదశ్విత్తు అనీ ,,అసలే నీళ్ళు కలపనిది మధితం అని
అర్ధా లు చెప్పారు దువ్వూరివారు .వీటిలో తక్రం ఉత్త మోత్త మమం –శక్రస్య దుర్ల భం అని
దీనినే అంటారని చెప్పారు మజ్జిగలో నీళ్ళు ఎప్పుడైనా కాస్త ఎక్కువైతే తాతగారు
మామ్మగారితో ‘’అబ్బా ! ఈ వేళతక్రం ఉదశ్విత్తు అయిందే?’’అనేవారని అప్పడు ఆపదం
సంస్కృతం లో ఎక్కడుంది అని తనను అడిగత
ి ె తడుముకోకుండా ‘’తక్రం హ్యుదశ్వి
న్మదితం ,పాదా౦ బ్వర్దా ంబు నిర్జలం ‘’అనే అమర శ్లో కం అందుకొనే వాడిని ,ఇలా భోజన
సమయం లోనూ చదువు ప్రసంగాలు జరిగేవని దువ్వూరివారు ఆనందంగా గుర్తు
చేసుకొన్నారు .’’తక్రా న్న సమయే చక్రధారి స్మరణ గోవిందో హారి ‘’అని బ్రా హ్మణ భోజన
సమాప్తిలో అనటం నాకు బాగా జ్ఞా పకం .
కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3

దువ్వూరి వారిఊరంతా  గోదావరి’’ విరుపు ‘’కి గోదారిలో పడిపో యింది .ఈయనున్నప్పటి

ఊరు అంటే 1910 లో రెండో ఊరు .ఇదీ మరో పదేళ్ళ  తర్వాత నదీ గర్భం లోచేరింది

.తర్వాత ఉన్నది మూడవవూరు .నది ఒడ్డు విరుపులలో  వీరి భూములన్నీ గౌతమీ

గర్భాన చేరాయి .1910 కి వీరికి మిగిలింది 3 ఎకరాలే .మరోనాలుగేళ్ళ  లో ఇదీ గోదావరికి

అర్పణం అయింది .ఒక్కోసారి మూడు లేక నాలుగేళ్ళకు భూమి పైకి తేలచ్చు .ఒక్కోసారి

వందేళ్ళు అయినా జాడ లేకపో వచ్చు .ఈ ‘’గంగ వెర్రు లు ‘’ఎవరికీ తెలీవు అంటారు

దువ్వూరి .తీర గ్రా మాలకు ఏటా ఈ తిప్పలు తప్పవు .ధవళేశ్వరం ఆనకట్ట

గోదావరికాలువలు ఏర్పరచిన కాటన్ దొ ర బ్రతికి ఉంటేదీనికి ఉపాయం ఆలోచించి

కాపాడేవాడు. ఇప్పటి’’ పబ్లి క్ వేస్ట్ డిపార్ట్ మెంట్ ‘’అదేనండీ పి.డబ్ల్యు డిపార్ట్మెంట్ కు ఈ

గోలపట్ట   లేదని శాస్త్రిగారు బాధపడ్డా రు .కాలువలద్వారా నీరు ప్రవహించి గోదావరి పొ లాలు

సస్య శ్యామల౦గా భూదేవికట్టిన పచ్చటి చీర లాగా భాసిస్తూ ఉంటె, కాటన్ దొ ర ఒకసారి ఆ

భూములన్నీ కంటితో చూసి ఆనందించాలని ఒక బో టు లో  నెమ్మదిగా ప్రయాణం చేసి,

తనివార చూసి పులకించి ఆనంది౦ఛి తన జీవితం సార్ధకమై౦దని  సంతృప్తి  చెందేవాడు .

ఒకసారి అలా వస్తూ ధవళేశ్వరం నుంచి తాళ్ళరేవు దాకా ప్రవహించే కాలువ ఆనుకొని

ఉన్నఅరవై ఇళ్ళు,80 మంది వేదవేత్తలు ఉన్న  కపిలేశ్వరపుర ఆగ్రహారానికి

రాగా,ముఖ్యమైన  రేవులో  స్నానం చేస్తు న్న శిస్ట బ్రా హ్మణులు కాటన్ ను అపర

భగీరధునిగా భావించి ‘’కాటన్ దొ రస్నానమహం కరిష్యే’’అంటూ మూడు సార్లు చెప్పుకొని

స్నానం చేస్తు ండగా రేవు దగ్గ రున్న దొ ర చెవులకు ఆపేరు వినిపించి గుమాస్తా నుపంపి

వాకబు చేయిస్తే ‘’అయ్యా !కాటన్ అనే గొప్ప దొ రగారు ఇంజనీరుగా ఉండేవారు .అ

మహానుభావుడే ఈకాలువలన్నీ త్రవ్వించాడు. మహామంచివాడు .స్నాన పానాలకు


సౌకర్యం లేకుండా తరతరాలనుంచి ఇబ్బందిపడుతున్నమాకు ,ఇలాంటి సౌఖ్యం

కలిగిగించిన ఆయనను మర్చిపో కుండా రోజూ స్నాని౦చేటప్పుడు సంకల్పం లో ఆయన

పేరు కృతజ్ఞ తగా చెప్పుకొ౦టాం ‘’అని చెప్పారట .వచ్చిన వాడు కాటన్ పంపిన  మనిషి

అని తెలీక .ఈ మాట గుమాస్తా ద్వారా విన్న దొ ర అక్కడున్న బ్రా హ్మణులకు తలొక పది

రూపాయలు బహుమతులుగాగుమాస్తా ద్వారా ఇప్పించాడట  ..ఈ వార్త నెమ్మదిగా అవతలి

రేవు వారికి పాకి  దొ ర దగ్గ రా డబ్బులు పిండుకొందామని ఆయన బో టు అక్కడకు రాగానే

బిగ్గ రగా అక్కడి బ్రా హ్మలు ఆయన పేరు పైకి బాగా వినబడేట్లు సంకల్పం  చెప్పటం విని

,బహుమతికోసం చెబుతున్న మోసపు సంకల్పం అని తెలుసుకొని ,,సరంగులతో

‘’ప్రభుత్వ రేవులో కాక వేరే రేవులో స్నానం చేస్తే ఖయిదులో పెడతామని గట్టిగా చెప్పించి 

వాళ్ళందర్నీ ఒడ్డు కు తరిమి కొట్టి౦చాడట .పడుతూ లేస్తూ ఆశపో తులు పారిపో యారని

దువ్వూరివారు రాశారు .

  స్వంతూరిలో శివాలయ విష్ణ్వాలయాలు లేవు .ఊళ్ళో బ్రా హ్మలు కోరితే దంగేరులో ఉన్న

రావిపాటి కమ్మవారు కేశవస్వామి గుడికట్టించారు .అంతాకలిసి చ౦దాలు వేసి

మల్లేశ్వరస్వామి గుడి కట్టించాలని సంకల్పించి దంగేరువాసి పో లిశెట్టి వెంకటరట్నంగారినే

కాపు కులస్తు ని అడగటానికి వెళ్ళారు .ఆయన మొదట్లో చేతిలోకానీ లేక పో గాకు కాడలు

ఊర్రూ రూ తిరిగి అమ్ముతూ ,వచ్చినదానితో కుటుంబం పో షించుకొంటూ’’ ఎక్కడో తేనే తుట్టె

పట్టి ‘’ క్రమంగా ఎకరాలకు ఎకరాలుకొని, కాకినాడ వంతెనదగ్గ ర ఉప్పుటేరు ఒడ్డు న ఉన్న

కలప అడితీలలో సగం దాకా కొని మహాదైశ్వర్యవంతుడై ,దాన శీలియై ,దైవ బ్రా హ్మణభక్తితో

ఎవరేది అడిగినా సంకోచం లేకుండా సాయం చేస్తూ ,లెక్కలేనన్ని దాన ధర్మాలు చేస్తూ

,బీద బ్రా హ్మణులకు యకరమో అరఎకరమో రాసి ఇస్తూ ,ఊళ్ళో ఎవరేది అమ్మినా కొంటూ

,ఎవరైనా అమ్ముతామని వస్తే ‘’నలుగురికి చెప్పి యెంత ఎక్కువ ధర

పడుతు౦దో తల
ె ుసుకొని నాదగ్గ రకు వస్తే, దానిపై కొంచెం ఎక్కువే వేసి నేను కొంటాను ‘’అనే
ఉదార హృదయంతో అందరికి తలలో నాలుక అయ్యాడు. ‘’సాధారణంగా చెడి

అమ్ముకొంటారు ఎవరైనా .వాళ్ళు కష్ట పడుతూ ఇచ్చింది మనకు జయం కాదు .వాళ్ళను

సంతోషపెట్టి పుచ్చుకోవాలి ‘’అన్న ఫిలాసఫీ అమలు చేసన


ి   సహృదయుడు  .కాకినాడకు

స్వంతకారులో వెడుతూ దారిలో ఎవరైనా ముసలి వారుకనబడితే ఆపి కారు ఎక్కించుకొని

తీసుకు వెళ్ళే పరోపకారి .శివాలయం లో ‘’కోటి పత్రి ‘’పూజ ,రోజుకు లక్ష పత్రి చొప్పున

100 రోజులు జరుపుతూ ,పగలల్లా ఉపవాసం ఉంటూ  ఆ వందరోజుల్లో ఊరందరికీ రాత్రి

భోజనాలు ఏర్పాటు చేస్తూ , వాళ్ళ భోజనాలయ్యాకే తానూ భోజనం చేస్తూ ,ప్రతిరోజూ

పొ రుగు ఊళ్ల కు జనాలనుపంపి ఒక్కొక్క మారేడు దళం చొప్పున కోయించి తెప్పిస్తూ

,,సంతర్పణలు సమారాధనలు చేస్తూ కేశవ   స్వామికి కోటి తులసిదలాలపూజ చేయిస్తూ ,

లక్ష్మీ పార్వతులకు కోటి కు౦కు మార్చనలు చేయిస్తూ ,108 శ్రీమద్రా మాయణ

పారాయణాలు 108 బ్రా హ్మణుల చేత వందరోజులు చేయించి ,ప్రతిదానికీ పూర్ణా హుతి అతి

వైభవంగా చేస్తూ ‘’బరంపురం లో ప్రత్యేకంగా నేయిం ఛి తెప్పించిన తెల్లని అక్షీరాబ్ది పట్టు

చాపు ఉత్త రించి విడదీసి ,రెండు చేతులతో లుంగ చుట్టి ఆవునేతి మండగ లో ముంచి

తడిపి అగ్నిహో త్రం లో వ్రేలుస్తు ంటే అతని వదాన్యతకు ముక్కున వేలు వేసుకోనేవారట .

  ఇలాంటి షావుకారు దగ్గ రకు శివాలయం చందాకోసం శాస్త్రి గారు  గ్రా మ౦లొని బ్రా హ్మణ్యం

దువ్వూరిపుల్ల య్యగారి నేతృత్వం లో వెళ్లి అడిగితె ‘’మీరు గుడికతట్ట వచ్చు కట్ట లేక

పో నూ వచ్చు .నేను ఇచ్చి౦దానికి వెంటనే ఫలితం రాదు .నేనేదన


ై ా ఇచ్చినా ఆలయం

పూర్తియితే అప్పుడు మీ అందరితోపాటు నాకూ ఆవగిజలో అరవై వంతుఫలితం రావచ్చు

.మీ అందరికీ నాకు తోచింది ఇస్తా ను .దాన్ని మీరు దేవాలయానికే ఇచ్చుకోండి ఏమైనా

చేసుకోండి.నాకు వెంటనే ఫలితం దక్కుతుంది  ‘’అని చెప్పి వెళ్ళిన 12 మంది

బ్రా హ్మణులకు ఒక్కొక్కరికి ఒక ‘’దొ ంతి ‘’అంటే 20 వెండి రూపాయల వంతున పళ్ళెం లో

పెట్టి ఇస్తే ,తీసుకొని వెంటనే అంతా పుల్ల య్యగారి చేతుల్లో పెట్టా రు .వీరు ఊహించింది
వందరూపాయలు .ఆయన ఇచ్చింది 240 రూపాయలు .ఎలాగోఅలా మల్లేశ్వరాలయం

కట్టేశారు వీరంతాకలిసి .కాని నైవేద్యానికి పొ లం లేదు .కొంతకాలానికి మళ్ళీ వెంకటరత్నం

గారినే వెళ్లి అడిగారు ‘’నాకున్న దేవ బ్రా హ్మణ భూములు ‘’పల్ల ం కుర్రు ‘’లో ఉన్నాయి

,మీకు దూరమైనా మంచిఫలసాయం వచ్చే ఒక ఎకరం రాసి రిజిస్ట ర్ చేయించి మీకు

పంపిస్తా ను .మక్తా ధాన్యం ఈఏడాదినుంచే వచ్చే ఏర్పాటు చేయిస్తా ను ‘’అన్నాడు

.పుల్ల య్యగారు ‘’అదనంగా ఇంకొంచెం భూమి ఇస్తే బాగుంటుంది ‘’అనగా ఆమాట వీరెవరికీ

నచ్చలేదు .షావుకారు ‘’పుల్ల య్యగారు !దేవుడికి ఎంతిస్తే మనకూ అంత ఇస్తా డు

.భగవంతుడు నానోట ఎకరం పలికించాడు .మీరు అడిగారని మరో ఎకరం ఇస్తే మీ ప్రేరణతో

ఇచ్చినట్ల వుతు౦ది కాని నేను స్వయంగా ఇచ్చింది అనిపించదు దాని ఫలితం లో సగం

వాటా మీకూ పంచాల్సి వస్తు ంది .నాకు తెలీదుకాని ‘’కర్తా కారయితా ‘’అంటారు

తమలా౦టిపెద్దలు .నాకు రావలసిన ఫలితంలో సగానికి సగం ఇతరులకు పంచటం నాకు

మనసొ ప్పదు క్షమించండి ‘’అని చెప్పగా అవాక్కయ్యారు ఆయన వాదనాపటిమకు

అక్షరజ్ఞా ననం లేని ఆయనముందు ఈపండితులు తలవంచుకోవాల్సివచ్చింది అన్నారు

దువ్వూరి శాస్త్రి గారు .

దువ్వూరివారి స్వీయ చరిత్ర -4

   తాతగారివద్ద సంస్కృతం ప్రా రంభించిన నాలుగు నెలలకు కొడుకు ఎలా ఉన్నాడో

చూడటానికి దువ్వూరివారి తండ్రి వచ్చారుకాని ,కొడుకును పలక రించనే లేదు .

తలిదంద్రు లతో తమ్ముడు మరదలుతో మాట్లా డుతుండగా ఈయన వినటమే .వచ్చిన

10 గంటలతర్వాత ‘’ఒరేయ్ ‘’అని కేకస


ే ి పెరట్లో ‘’మామ్మా, తాత నిన్ను కోపపడటం

లేదుకదా ?’’అని ఒక్కమాట అడిగితె ఈయన కళ్ళనుంచి దుఖం ధవలేశ్వర డాం నుంచి

గోదావరి ఉబికినట్లు  కారింది .’’తెలివితేటలు  బానే ఉన్నాయి ఊరుకో ‘’అని


,తానుకోడుకును పలకరించినట్లు లోపలివారికి తెలిసిపో తుందేమో అని గబగబా లోపలి

వెళ్ళిపో యారు .తనకు ఆక్షణం లో అంత దుఖ౦ ఎందుకు వచ్చిందో  తెలీదన్నారు

శాస్త్రిగారు .ఏడవకుండా ఉంటె ఇంకో రెండుమాటలు మాట్లా డి ఉండేవారేమో అనుకోని

తనను తాను  సముదాయి౦చు కొన్నారు  .ఆనాటి కొందరిపద


ె ్ద ల తీరు అలానే ఉండేది

.మానాన్నగారూ అలానే ఉండేవారు .తండ్రిగారి టోపీ కనపడకుండా చేసి ,ఆయన

తిరుగుప్రయాణం హడావిడిలో దాన్నిమర్చిపో తే పడవల రేవుకు తీసుకు వెళ్లి ఇస్తే ,’’నేను

మర్చిపో లేదు నీకోసమే ఉంచాను ‘’అని రెండు పొ డిమాటలుమాట్లా డి స్నేహితులతో

కబుర్ల లో పడ్డా రు తండ్రి .

   మాఖమాసం లో శాస్త్రిగారి ఉపనయన ముహూర్త ం పెట్టి తండ్రికి ఈయనద్వారానే ఉత్త రం

రాయించి సంతకం ‘’లింగయ్య శాస్త్ర్ృల్లు వ్రా లు’’అని దస్కత్తు చేశారు. శాస్త్రు లు అని

రాయటానికి వచ్చినతిప్పలు ఇవి రెండుతప్పులు అందులో గమనించారు మనవడు గారు

.పూర్వపు సంస్కృత పండితులకు తెలుగుపై  దృష్టి ఉండేది కాదని ,తాతగారు

తాటాతాకుల మీద రాయగలరుకాని కాగితాలమీద రాయలేరని శాస్త్రిగారు ఉవాచ

.ముహూర్తా నికి ముందే బలగం అంతా చేరింది .ఆ ఇంట్లో మామిడాకు తోరణం కట్టి

40 ఏళ్ళు అయిందని ,కనుక మనవడికి ఉపనయనం తాము చేసే అవకాశం ఇవ్వమని

మామ్మ,తాత శాస్త్రిగారి తండ్రినికోరటం వారు అంగీకరించటం జరిగి తాత బామ్మల

చేతులమీదుగా శాస్త్రిగారి మెడలో జందెపు పో గుపడింది .తమ తలిదండ్రు లది త్యాగంగా

అందరూ భావించారు .దీనికి శాస్త్రిగారు ‘’వాత్సల్యం వంక చూడగలిగితే అది మహాత్యాగమే

‘’అని చెప్పారు .సంధ్యావందనం నేర్పే బ్రహ్మగారు ‘’అచ్యుత ,జనార్దన ,ఉపేంద్ర ,హరేః శ్రీ

కృష్ణ ః’’అని చెబుతుంటే ‘’ఇవి సంబో ధనలు సున్నాలు ఉండకూడదేమో?’’అని దువ్వూరి

వారు ఆయనతో అంటే ‘’మీ సాహిత్యాలిక్కడ పనికిరావు .ఇదేమన్నా కుమారసంభవం,

మేఘ సందేశం అనుకొన్నావా ? సున్నాలు అలా ఉండాల్సిందే కదల్చటానికి వీల్లేదు


‘’’’అని గదమాయిస్తే,  ఆయన అమాయక విశ్వాసానికి శాస్త్రిగారు జాలిపడి ‘’స్మార్త ం లో

భాషా కృషి చేసినవారు లేరు ‘’అని బాధపడ్డా రు .వేదపాఠశాలలు సంస్కృత పాఠశాలలు

పెడుతున్నారుకాని స్మార్త ం చెప్పిస్తూ సాహిత్యగ్రంథాలు కూడా కొద్దిగా చదివించే

పాఠశాలలు వస్తే బాగుండును అనుకొన్నారు .’’ఆత్మనామ గురోన్నామ ----

నృహ్లియ్యాత్’’అని పెద్దలశాసనం కూడా ఉన్నట్లు గుర్తు చేశారు .రెండేళ్లలో తాతగారి వద్ద  

సాహిత్య గ్రంథాలన్నీ పూర్త య్యాయి .14 వ ఏట ఇల్లు వదిలి బయట ఎక్కడైనా వ్యాకరణం

నేర్వాలని మనసుపడ్డా రు .

  మూడుమైళ్ళ దూరం దంగేరులో వేదార్ధవిశారదులైన ఉప్పులూరి గణపతి శాస్త్రిగారి

తండ్రిగారు  వేదవేత్త గంగాధరశాస్త్రిగారికి మనవడిని అప్పగించారు తాతగారు .కౌముది

ప్రా రంభించి సంజ్ఞా పరిభాషలు అచ్ సంధి చదివారు .వేదామూ శాస్త మ


్ర ూ చదివిన

పండితులు అప్పుడు అరుదు .ఇక్కడ చదివినప్పుడు దగ్గ ర బంధువు ఉప్పులూరి

సూర్యనారాయణ గారింట్లో ఉండేవారు .గంగాధరం గారు కొద్దికాలానికే కాకినాడకు మకాం

మార్చారు .అప్పటికే దాక్షారామ లో సంస్కృత పాఠశాల వచ్చింది .చిలుకూరి చతుస్ట య౦

అని వ్యాకరణం లో పేరుపొ ందిన వారిలో పాపయ్య శాస్త్రిగారి గారి రెండవకుమారుడు

చిలుకూరి కొండయ్య శాస్త్రు లుగారు అక్కడ వ్యాకరణ బో ధకులని దువ్వూరి వారికి

తెలిసింది .అక్కడ చేరి హల్ సంది ప్రా రంభించారు .40 కి పైనే విద్యార్ధు లు ఉండేవారు .ఈ

బాచ్ లో అనిపెద్ది వెంకటశాస్త్రి దీ   గురువుగారు కొండయ్యగారిదీ సమానవయస్సే

.అందుకని గురువుగారు ఈయన్ను ‘’వెంకట శాస్త్రిగారు ‘’అనే గౌరవంగా పిలిచేవారు. ఇది

మిగిలినవారిలో అసూయకు కారణం అయి౦ది కూడా .ఒక సాయిబు చేత వేంకటశాస్త్రిని

‘’వెంకన్న గారు ‘’అనిపిలిపించి ,గురువుగారికోపానికి గురై కూకలేయి౦చుకొన్నారు

దువ్వూరి అండ్ కో .పొ య్యిమీద ఉడుకుతున్న అన్నం గిన్నె దించలేక

కిందపదేసినందుకు గుర్విణి తోనూ చీవాట్లు తిని ఇకా అక్కడ ఉండలేక వెళ్లి పో తుంటే
‘’ఏదో కోపం లో నాలుగు అంటే వెళ్ళిపో వాలా “?అని వాత్సల్యంగా అడిగినా ముగ్గు రు ముఠా

వెళ్ళిపో యారు .

   దాక్షారామకు సుమారు 8 మైళ్ళ దూరం లో ఉన్న కొంకుదురు లో కొత్త గా

పాఠశాలపెడుతున్నారని వేదుల సూర్యనారాయణ శాస్త్రిగారు వ్యాకరణం బో ధిస్తా రని తెలిసి

అక్కడికి చేరి పాఠాలు ప్రా రంభించారు ఈముగ్గు రు. వేదులవారు మహామహో పాధ్యాయ

తాతారాయుడు శాస్త్రు లుగారి మొదటి శిష్యులు .వ్యాకరణం లో

అపారపా౦డిత్యమున్నవారు .ఒకగంట చెప్పాల్సిన పాఠాన్ని 2 లేక 3 న్నరగంటలు

బో ధించేవారు .సూత్రా లు విమర్శలు అన్నీ వివరంగా బో ధించటం వలన మళ్ళీ ఇంటిదగ్గ ర

చదవాల్సిన అవసరం  ఉండేది దికాదన్నారు దువ్వూరివారు .కౌముది దాదాపు

పూర్త యింది .వారి బో ధనలో ‘’ఉత్సాహకరమైన అనుభవం కలిగింది ‘’అని మురిసప


ి ో యారు

.వేదులవారికి పిఠాపుర సంస్థా నాధీసులనుంచి పండితులుగా చేరటానికి ఆహ్వానం

వచ్చింది .వెళ్ళే ప్రయత్నం లో ఉండి దువ్వూరి వారినిపిల్చి తరువాత ఏమి చదువుతావని

అడిగితె ఆయనతో పిఠాపురం వెళ్లి అక్కడే చదువుతాను అనగా ‘’ఇప్పటినుంచే నిర్ణయం

లో ఉండకు అప్పుడు ఆలోచిద్దా ం ‘’అన్నారు .

  తాతగారు రాసిన కార్డు ప్రకారం వెళ్ళారు .15 రోజుల్లో పెళ్లి ముహూర్త ం అని ఆయన

చెప్పటం ,గురువుగారికి పెళ్లి విషయం కార్డ్ రాయటం జరిగిపో యాయి .వధూవరుల 

ఇష్టా యిష్టా లతో  జరిగే పెళ్ళిళ్ళు ఆనాడులేవు .బాధ్యతంతా పెద్దలదే నిర్ణయాలూ వారివే

.పెళ్లి చూపులూ లేవు ‘’చిన్నవయసులో పెళ్లి విషయం వధూ వరులు  నిర్ణయి౦చు

కోలేరుకనుక అప్పటి సంఘం  ఆ అపద్ధ తే పాటించింది  ‘’అంటారు శాస్త్రిగారు .వివాహం

నాటికఈయనకు 15, ఆమెకు 10 ఏళ్ళు .అమలాపురం తాలూకా ఇందుపల్లిలో వంక

జగన్నాధం గారమ్మాయి పెళ్ళికూతురు .స్నాతకానికీ వివాహానికీ మధ్యకాలం లో నదులు

దాటరాదు అనే నియమం ఉండటంవలన గోదావరి దాటినఅవతలి ఒడ్డు న అంటే ‘’ అద్ద రిని
‘’ముక్తేశ్వరం లో మాతామహుల ఇంట   స్నాతకం చేసి అమ్మ,అమ్మమ్మ కోరికా తీర్చారు

.దువ్వూరివారితల్లి బాగా చదువువుకొన్న అంటే సాహిత్యం చదివిన ఇల్లా లు ‘’వర్ధనమ్మది

తెలుగులో మంచి జ్ఞా నమండీ ‘’అని అతా చెప్పుకొనేవారు తనతల్లి గురించి .భాషాజ్ఞా నం

ఎక్కువ.పురాణాలన్నీ తేలికభాషలో అందరికీ చెప్పేది .

  పెళ్లి నాటి ఒకముచ్చట గుర్తు చేసుకొన్నారు శాస్త్రిగారు .తాతగారికి సంస్కృతం నేర్పిన

గురువుగారిదీ అదే వూరు .తాతగారు నూతనవదూవరులను బంధువులను వారింటికి

తీసుకువెళ్ళి ఆశీర్వచనం ఇప్పించారు .తనగురువుగారితో ‘’తమరు నాకు చెప్పినది అంతా

తుచ తప్పకుండా నా మనవడికి తృప్తిగా చెప్పేశా’’అన్నారు గురువుకు నమస్కరిస్తూ

తాతగారు ‘’ఐతే ఏవైనా శ్లో కాలు అడగనా ?’’అన్నారు ఆముసలి వగ్గు .ఆయన

అడిగినవాటికి వాటికి సరైన శ్లో కాలే చెప్పారు దువ్వూరివారు .వారి దర్శనం ‘’పరమగురు

దర్శనం ‘’గా భావించి ఆశీస్సుల౦దు కొన్నారు దంపద్యుక్త ంగా. ‘’సమానానా ఉత్త మ శ్ల్లోకో

అస్తు ‘’అని  ఆ శతాధిక  జ్ఞా న వృద్దు ఆశీర్వదించారు .

ఇద్ద రూ ఇద్ద రే మహానుభావులు

శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి స్వగ్రా మం మసకపల్లి లో కాకర్ల పూడి నరసరాజుగారు

క్షత్రియ కుటుంబాలలో  మర్యాద మన్నన మంచితమున్నవారు .దువ్వూరివారు

పుట్ట టానికి ఇరవై ఏళ్ళకు ముందే ఆ వూరు వదిలి వెళ్ళిపో యారు .శాస్త్రిగారు

విజయనగరం కాలేజి  లో పని చేస్తు ండగా ,ఒకరోజు ఆయన స్నేహితుడు సొ ంఠి లక్ష్మీ

నరసింహ శాస్త్రి ‘’మన ఊళ్ళో రాజుగారొకరు నీకు కొద్దిగా సొ మ్ము బాకీ ఉన్నారని ,అది

ఇచ్చేయ్యటానికి సిద్ధంగా ఉన్నానని ,నీకు కబురు చేయమన్నారు ‘’అని ఉత్త రం రాశాడు

.ఈ కబురు వచ్చేనాటికి శాస్త్రిగారికి 20,రాజుగారికి 70 ఏళ్ళు .


  శాస్త్రిగారికి కావ్యాలు బో ధించిన పినతాతగారు లింగయ్య శాస్త్రు లగారికీ రాజుగారికీ మంచి

స్నేహం .రాజుగారు లంకలో వ్యవసాయం చేస్తూ పెట్టు బడులకు అవసరమైన డబ్బుఊల్లో

బ్రా హ్మణ్యం దగ్గ ర తీసుకొంటూ ,పంటరాగానే తీర్చేవారు .కొన్నేళ్ళకు వ్యవసాయం కలిసిరాక

ఊళ్ళో  బ్రా హ్మలకు సుమారు 12 వందల రూపాయలు బాకీ పడ్డా రు .తీర్చలేక ,రోజూ వారు

అడుగుతూ ఒత్తి డి చేస్తే ఊళ్ళో ఉండలేక మకాం ఎత్తేసి ,భద్రా చలానికి చాలాదూరం ఏజెన్సీ

ప్రా ంతం  చేరి, అక్కడ పొ లం సాగు చేస్తూ కాలక్షేపం చేశారు .చేతిలో డబ్బు ఆడినప్పుడు

ఇలా చిల్ల రబాకీలు తీసుకొన్నవాళ్ళందరికీ ,12 ఏళ్ళ కాలం లో బాకీలు తీర్చేశారు .ప్రో నోట్ల

బాకీ 380 మిగిలి ఉంది .అందులో ఒకటి 250,ఒకటియాభై ,ఒకటి ఎనభై.ఉన్నాయి

అందులో 80 ప్రో నోటు శాస్త్రిగారి పినతాతగారిది .కాలదో షం పడుతున్న తరుణం లో

మొదటివారిద్దరూ ,రాజుగారికిఎన్ని సార్లు ఉత్త రాలు రాసినా జవాబు లేకపో వటంతో ఊళ్ళో

,ఆకెళ్ళ రమణయ్య అనే లౌక్యుని సంప్రదించి కాకినాడ కోర్టు లో దావాలు వేయించారు

.భద్రచాలానికి చాలాదూరంగా ఉన్న రాజుగారికి ఉత్త రాలు అంది ఉండకపో వచ్చు .

  ఒకసారి రాజుగారికి రమణయ్యగారు రైలు లో కనిపించగా ,దావాల విషయం అడిగి

,తనకు దావాలు వేయించటం ఇష్ట ం లేదని వాళ్ళిద్ద రి బలవంతం మీద దాఖలు చేశానని

చెప్పారు రమణయ్య .అప్పుడు రాజుగారు ‘’లింగయ్య శాస్త్రి గారి నోటు ఒకటి ఉండాలికదా

.అదీ మీ దస్తూ రితో రాసి౦దేనని జ్ఞా పకం .దాని మాటేమిటి ?’’అని అడిగారు .అప్పుడు

రమణయ్యగారు ‘’అవునండీ రాజుగారూ !మీరంటే జ్ఞా పకం వచ్చింది .కోర్టు పక్షిని ,పాపాల

భైరవుడినీ నేనేకనుక శాస్త్రు లు బావగారికి కూడా జ్ఞా పకం చేశాను  .కాకినాడ

వెడుతున్నాను నోటు ఇస్తే కోర్టు లో దాఖలు చేస్తా ను అని చెప్పాను .అప్పుడు శాస్త్రిగారు

‘’అవునోయ్ రమణయ్య బావా !ఏమిటి నీ వెర్రి .నరసరాజు గారి కంఠం లో ప్రా ణం ఉండగా

ప్రో నోటుకు కాలదో షం ఏమిటి ?దావాలూ తంటాలు మనకేమీ వద్దు ‘’అన్నారని అందుకే

ఆనోటుకు దావా పడలేదని రాజుగారికి రమణయ్యగారు చెప్పారు .ఇది విన్న రాజుగారు


తెల్లబో యి ‘’మళ్ళీ సెలవియ్యండి’’ అని అడిగి చెప్పించుకొని ‘’ఎంత విలువైన మాట

అన్నారు .లింగయ్యగారు ఆయనకు నామీద యెంత విశ్వాసం ?నాపై దావాలు

వేసన
ి వాళ్ళు ఏం తీసుకొంటారో కోర్టే తేల్చనివ్వండి ‘’అన్నారు తర్వాత ఎవరి దారిన వారు

వెళ్ళిపో యారు .ఇది జరిగి అప్పటికి 40 ఏళ్ళయింది .దావాలు వేసినవారిద్దరూ

,వేయించిన రమణయ్యగారూ చనిపో యారు .

  ఉత్త రం అందగానే దువ్వూరివారు మసకపల్లి వెళ్లి స్నేహితుడిని కలిశారు .ఆయన

రాజుగారు రాయమంటే తాను  ఉత్త రం రాశానని ఆయన చెప్పాడు .ఉదయం 9 గంటలకు

అందరూ దువ్వూరి వారి అరుగుమీద కూర్చున్నారు .రాజుగారు వచ్చారు .కుశల

ప్రశ్నలైన  తర్వాత రాజుగారు ‘’స్వయంగా నేనే మీకు మనవి చేయాలని ఉత్త రం

రాయించాను .శ్రమపడి దయ చేశారు .మీరు నాకు తెలియదు .లింగయ్య శాస్త్రి గారి కి

మనవలున్నట్లే నాకు తెలీదు .వారి కుటుంబం లో  లో ఎవరున్నారని వాకబు చేయగా మీ

సంగతి తెలిసింది .మీ తాతగారికి నామీద విపరీతమైన అభిమానం .అవసరాలకు

రెండుసార్లు వారిదగ్గ ర నలభై,నలభై చేబదులు తీసుకొని సమయానికివ్వలేక, ఏకంగా

80 రూపాయలకు ప్రో నోటు వ్రా శాను  .ఎవరు ఎన్ని చెప్పినా ఆయన నామీద

దావావేయ్యలేదు సరికదా ‘’నరసరాజు కంఠం లో ప్రా ణముండగా ప్రో నోటుకు

కాలదో షమేమిటి ‘’?అన్నారని రమణయ్యగారి ద్వారా తెలిసింది .ఎప్పటికన


ై ా వారి

వారసులకు ఆడబ్బు ఇచ్చేసి రుణ విముక్తు డిని కావాలని తాపత్రయ పడుతున్నాను

.వారి కుటుంబంలో మూడవ తరం దాకా ఇది కుదరలేదు .ఆఎనభైకి వడ్డీ లెక్క వేస్తె ఎనో

రెట్లు అవుతుంది .అక్కడికి వెళ్ళినా గౌరవంగా కాలక్షేపం చేస్తు న్నానే కాని పెద్దగా

సంపాది౦చి౦ది లేదు .తాతగారిమీద అభిమానం ,నా పరిస్థితి గమనించి మీరు యెంత

ఇమ్మంటే అంతా ఇచ్చి రుణ విమోచకుడిని అవుతాను  .ఈ అరుగుమీదే లింగయ్యగారి

దగ్గ ర అప్పు తీసుకొన్నాను కనుక ఇక్కడే మీ బాకీ తీర్చాలని వచ్చాను .మిమ్మల్ని కూడా
ఒకసారి చూడాలనే కోరికా ఉంది .నా పిచ్చి ఊహతో మిమ్మల్ని చాలా శ్రమ పెట్టా ను

మన్నించండి’’ అన్నారు ఆర్తిగా .

  దువ్వూరి వారు ‘’తమరెవరోనాకు, నేనవ


ె రో మీకు తెలీదు .మీ బాకీ మాట నేను

ఎవరివల్లా వినను కూడా లేదు .కనుక నేను చెప్పదలచుకోలేదు .మీకు యెంత తోస్తే

అంతా ఇవ్వండి ఎక్కువా తక్కువా అనుకోను .నిర్ణయం మీదే ‘’అన్నారు రాజుగారితో .

రాజుగారు  ‘’నాకు తోచింది ఇస్తే రుణవిముక్తి అనిపించుకోదు .నామనసూ సంతోషించదు

కూడా . తమరే సెలవియ్యండి’’అన్నారు .దువ్వూరివారు ‘’అసలు సంగతే మనం

మాట్లా డుకొందాం. వడ్డీ సంగతి వదిలెయ్యండి .ఆ ఎనభైరూపాయలు ఇచ్చేస్తే బాకీ పూర్తిగా

తీర్చినట్లు నేను భావిస్తా ను ‘’అన్నారు .ఆమాట అనగానే రాజుగారు తానూ తొడుక్కున’’

కళ్ళీలాల్చి’’బిగువై పో యే౦తగా ‘’పొ ంగిపో యారు .అందరూ శాస్త్రిగారిని ‘’చాలాబాగా

చెప్పావు .చిన్నవాడివైనా చాలాదూరం ఆలోచించావు ‘’అని అభినదించారు .రాజుగారు

ఖండువా కొంగున కట్టు కొచ్చిన మూట విప్పారు .అందులో ఖచ్చితంగా 80 వెండి

రూపాయలున్నాయి.వాటిని నాలుగు దొ ంతర్లు గా పెట్టి ‘’తీయించండి ‘’అన్నారు ‘’మా

లింగయ్యన్నగారికన్నా తమరు నామీద ఎక్కువ అనుగ్రహం చూపించారు ‘’అన్నారు

రాజుగారు కృతజ్ఞ తగా .శాస్త్రిగారు ‘’అదేమీ  కాదండి. అది అనుగ్రహమే అయితే ,అది నాది

కాదు .తాతగారికీ  మీకూ ఉన్న స్నేహానిది ‘’అని ఉచిత రీతిని చెప్పారు .రాజు గారు

ఆనందంగా వెళ్ళిపో యారు .దువ్వూరివారు విజీనగరం బయల్దే రి వెళ్ళారు .ఇద్ద రోఇద్ద రే

మహానుభావులు .

ఆధారం –దువ్వూరివారిస్వీయ చరిత్ర

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి


కొన్ని బంధాలు తమాషాగా యేర్పడి శాశ్వత బంధాలౌతాయి .చిరస్మరణీయాలౌతాయి
.మధుర భావ బంధురాలౌతాయి ..ఎన్నో జన్మల అనుబంధాలేమో అనిపిస్తా యి .ఆ
బంధానికి రెండు వైపులవారి స్పందనలు మరింత బలీయమైతే ఇక వాటిని గురించి
చెప్పటానికి మాటలే ఉండవు . .ఆనందాను నుభవమే అయి మనసునమల్లెలై విరబూసి
దిగంత వ్యాప్త పరిమళీ భూతాలౌతాయి .అలాంటి అనుబంధమే శ్రీ దువ్వూరి వెంకటరమణ
శాస్త్రిగారికి ,డా  కామేశ్వరిగారికి యేర్పడింది .ఆమె ఆయనకు కూతురుకాని కూతురు
మాత్రమే కాదు తల్లికాని  తల్లి కూడా ..
  అబ్బూరి రామకృష్ణా రావు  గారు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి ప్రో త్సాహం తో
''నన్నయ భట్టు పద ప్రయోగ కోశం ''తయారు చేశారు అంటే నన్నయ భారతం లో 
యేపద 0 యెన్ని సార్లు యెక్కడెక్కడ ప్రయోగించాదో తెలియజేసే ''కంకార్డెన్స్ ''అన్నమాట
..దీని ఆవిష్కరణ తిరుపతి వెంకటేశ్వరా యూని వర్సిటీలో జరిగి ,నన్నయ  భాషను
గురించి  ప్రసంగించటానికి దువ్వూరి వారిని ఆహ్వానించారు .మాట్లా డి మేడ మెట్లు
దిగుతుంటే ఇద్ద రు ''కుమారికలు'' కనిపించి శాస్త్రిగారికి నమస్కరించారు .అందులో ఒకామె
శాస్త్రిగారి శిష్యురాలు రాజేశ్వరి .ఆమె ఎం.ఏ చేసి పిహెచ్ డి పరిశోధన చేస్తో ంది
.తిరుపతియాత్రకువచ్చి ,శాస్త్రిగారి ఉపన్యాసం ఉందని తెలిసి వచ్చి,శాస్త్రిగారిని
పలకరించటానికే ఆగారు .తనకు వేసన
ి పూలదందను ''అమ్మా తీసుకోమని ''రాజేశ్వరికి
ఇవ్వబో తుంటే ,,రెండవ ఆమె ''మాస్టా రూ మేమిద్ద రం తీసుకొంటాము ''అని చేయి చాచింది
.ఆమె యెవరు అని రాజేశ్వరిని అడిగత
ి ే ''మనవూరే వైజాగు .మెడిసిన్ పూర్తి చేసి కేజీ హెచ్
లో పనిచేస్తో ంది .మీరు కొద్దిగా తెలుసట..తిరువణ్ణా మలై వెడుతూ ఇక్కడ ఆగింది .ఇక్కడే
కలిశాం ..నాతో పాటు మీ ప్రసంగం వినటానికి వచ్చింది ''అని చెప్పి పరిచయం చేసింది
.అప్పుడు డా.కామేశ్వరి ''నాన్నగారూ !నేను రాజేశ్వరిలా శిష్యురాలినికానప్పటికీ ,మీకు
దగ్గ ర దాననే అనుకోవాలని నా కోరిక .కేజీహెచ్ దగ్గ రే మిమ్మల్నొకసారి చూశాను
..రమణాశ్రమ ప్రయాణం లో మీరు ఇక్కడ ఈమెతో కలిశారు  .మీటింగులో మీ మాటలు
యెంతో సంతోషం ఆనందం కలిగించాయి .వైజాగ్ వెళ్ళాక ,మీ ఇల్లు కనుక్కొని వచ్చి
కలుస్తా ను ''ఆనగా  మాస్టా రు ''సరేనమ్మా ''అనటం ఆతర్వాత యెవరి దారి వారు
వెళ్లి పో వటం జరిగింది .ఇదే ఈ నాన్న ,కూతుర్ల తొలి పరిచయం . అదే   అత్యంత
శాశ్వతమైంది .యేలాగో చూద్దా ం .
   వైజాగ్ లో కామేశ్వరి మళ్ళీ ఒకసారికలిసి అడ్రస్ తెలుసుకొన్నదికాని మళ్ళీ ఇద్ద రూ
కలవటం కుదరలేదు .ఒక నెల గడిచాక ఒక రోజు ఉదయం 
ఇంట్లో యేదో అనబో తుంటే ,శాస్త్రిగారి నోటి వెంట మాట రాలేదు ..యేదైనా చెప్పాలనుకొంటే
నోట్ బుక్ మీద రాయటమే .అందరూ కంగారు పడ్డా రు ..అప్పుడు కేజీహెచ్ లో ent 
స్పెషలిస్ట్ డా పిన్నమనేని నరసింహారావు  గారోక్కరే .ఆయన్ డిపార్ట్మెంట్ హెడ్
.ఆయనదగ్గ రకు రిక్షాలో పెద్దబ్బాయిని తీస్సుకొని వేడత
ి ే ,ఇల్లు తాళం వేసి ఉంది
.యెప్పుడొ స్తా రో తెలీదని ప్రక్కవారు చెప్పారు ..కామేశ్వరి జ్నాపకమొచ్చి కాగితం మీద
అబ్బాయికి రాసి ఇద్ద రూ కామేశ్వరి ఇంటికి వెళ్లా రు .కొడుకును లోపలికి పంపి ,విషయం
చెప్పమనగా అతను అలానే చెప్పగా కామేశ్వరి గబగబా పరిగెత్తు కొచ్చి,బుజ 0 మీద
చేతులు వేసి ''నాన్నా !మాట రావటం లేదా ?''అని అడిగి లేదని చెబితే ,కళ్ళవెంట నీళ్ళు
వచ్చాయి .చీరకొంగుతో ఆమేతుడిచి ,
''నాన్నా! నేనున్నానుగా .హాస్పిటల్ కు  వెడదాం .ఆదివారమైనా ఫరవాలేదు ''అని చెప్పి
5,7 యేళ్ళ వయసున్న తన కొడుకులను జాగ్రత్తగా ఉండమని చీప్పి శాస్త్రిగారబ్బాయిని
మరో రిక్షాలో రమ్మని శాస్త్రిగారి రిక్షాలో కూర్చుని హాపిటల్ కు తీసుకు వెల్లీ ంది.పేషెంట్ ను
చూడమని అక్కడివారికి చెబితే ''ఆదివారం .యెలా'?అని వారంటే దబాయించి ''తండ్రికి
మాటరాకపో తే వారాలూ వర్జా లూ చూస్తా రా డాక్టర్లమై ఉండి కూడా ''అన్నది ఖంగుతిని
''యెవరమ్మా ఆయన ''?అని అడిగితే ''మా నాన్న ఆండీ ''అని చెప్పగా ,అందరూ
మర్యాదలు చేసి నాలుగురైదుగురు డాక్టర్లు మూగి తలోపరీక్షా చేసి,
 ఇంజెక్షన్ చేసి ''అమ్మా !మీ నాన్నగారికేమీ డిఫెక్ట్ లేదు ఈ ఇంజెక్షనేసాయంకాలం ఒకటి
రేపు పొ ద్దు న ఒకటి  మీరే చేయండి .తగ్గిపో తుంది ''అని చెప్పి రెండు సీసాలిచ్చారు ..ఆమె
''ధాంక్ యు డాక్టర్స్ ''అని చెప్పి ,శాస్త్రిగారబ్బాయితో ''అన్నయ్యగారూ !నాన్న ను  ఇంటికి
తీసుకు వెళ్ళి విశ్రా ంతిగా ఉంచండి .సాయంత్రం 5 గంటలకు తీసుకువస్తే ఇంజెక్షన్ చేసి
పంపుతాను ''అని చెప్పింది .ఇంటికి చేరి,యేదో కొంతతిని నిద్ర పో యారు .నాలుగంటలకు
మెలకువవచ్చి అబ్బాయీ అని కేక వేశారు స్పస్ట ంగా  లేకపో యినా బాగానే ఉంది.వచ్చి
''వెడదామా'' అంటే నీర్గ సంగా  ఉంది రేపు పొ ద్దు న వెడదాం అన్నారు .సరే అనుకొన్నాక
మళ్ళీ గాఢంగా నిద్రపో యారు .
    రాత్రి 11 కు తల్పు చప్పుడైంది  .చాలా పిలుపులకు మెలకువ వచ్చియెవరు మీరని
అడిగారు.''డాక్టర్ల 0''అంగానే తల్పు తీయించగా డా కామేశ్వరి మరి ముగ్గు రు డాక్టర్లు  
.దగ్గ రకొచ్చి మంచం మీద కూర్చుని ''నాన్నా!మాట్లా డు తున్నావే .సాయంత్రం 6 దాకా
నీకోసం చూసి ,ప్రతి ఆదివారం వెంకటేశ్వరస్వామి గుడికి వెడతామ్ .మీరొస్తే ఉండమని
ఇంట్లో చెప్పి దర్శనం చేసి ఇంటికి వేడితే మీరు రాలేదని చెబితే  మేమ ే ఇక్కడికి వచ్చాం
''అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చింది ఆమానవీయురాలు .''ఆమాటా వాత్సల్యం చూస్తే గౌరవ
మర్యాదలతో పిలుస్తు న్నట్లు ఉన్నా ఆమె నాన్నా అంటుంటే కన్నకొడుకు పిలిచే పిలుపులా
ఉంది..ఆమె దృస్తీలో నేను తండ్రినో ,కొడుకునో ?నా దృస్టి లో  ఆమె నాకు తల్లో ,కూతురో ?
ఆవేళ నాకు  తెలియలేదు .అప్పుడే కాదు ఇప్పటికీ 13-14 యేళ్ళు గడిచినా  తెలీదు 
''అన్నారు దువ్వూరివారు . ఆ అనుబంధం మరింత యెలా బలపడిందో ఈ సారి
తెలుసుకొందాం .

కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం

డా .కామేశ్వరికి ట్రా న్స్ ఫర్ అయి విశాఖనుంచి హైదరాబాద్ వెళ్ళింది .తర్వాత ఆమెను
మిలిటరీ సర్వీస్ లోకి తీసుకొన్నారు మద్రా స్ ,కలకత్తా ,జలంధర్ ,ఆర్మీలో పనిచేస్తూ
1970-74 లో రూర్కీ లో మేజర్ అయింది .ఎక్కడ ఉద్యోగం లో ఉన్నా ఏడాదికో మాటు
విశాఖ, గోదావరి లకు రావటం ‘’దువ్వూరి’నాన్న’’ ఉన్న చోటికి రావటం ,నాన్న దగ్గ ర
నాలుగైదు రోజులు ఉండటం జరుగుతూనే ఉంది .నాన్నను చూడాలనే కోరిక ఆమెకు
ఎక్కువో ,తల్లి ని చూడాలనే ఈయన కోర్కె ఎక్కువో తేల్చుకోలేక పో యారిద్దరూ .ఇదో
విధమైన  రుణాను బంధం అన్నారు శాస్త్రిగారు .జన్మలుమారినా ప్రేమలు, అభిమానాలు
అక్కడక్కడ గోచరిస్తూ నే ఉంటాయి ,కామేశ్వరి ఎప్పుడు కలిసినా పెద్దలతో ,పిన్నలతో
‘’ఈయన నాకొడుకు ‘’అనే పరిచయం చేస్తు ంది .ఉత్త రాలలో కూడా తల్లి కొడుక్కి రాసినట్లే
రాస్తు ంది .’’నువ్వు ‘’అంటు౦దే కానీ ఎన్నడూ ‘’మీరు ‘’అననే అనదు.
  దువ్వూరి’’ శాస్త్రి కొడుకు  గారి ‘’వొళ్ళో పడుకొంటుంది .’’ఏ పూర్వ జన్మలోనో నీకు తల్లినై 
ఉంటాను నాన్నా !’’అంటుంది శాస్త్రిగారికీ అదే నిశ్చయం .ఆమె భర్త కూడా అంతే చనువుతో
ఉండటం మరీ ఆశ్చర్యం .అదొ క గొప్ప సంస్కారం .అతడు 1968 లో ఎం.ఏ.పాసై ,ఇంగ్లా ండ్
వెళ్లి ,ఏదో పరిశోధన చేశాడు .మధ్యమధ్యలో వచ్చి భార్యాపిల్లల్ని చూసి వెడుతూ
ఉండేవాడు .ఇద్ద రుకొడుకులు పాండిచ్చేరి అరవిందాశ్రమం లో చదివారు .తర్వాత ఒకడు
మెడిసిన్, ఇంకోడు ఇంజనీరింగ్ చదివి సెటల
ి య్యారు .కామేశ్వరి దంపతులు  నాన్న ను
చూడటానికి వచ్చేవారు .భర్త యెదుటనే కామేశ్వరి కొడుకైన శాస్త్రిగారి వొడిలో తలపెట్టు కొని
పడుకొని భర్త తో ‘’నాన్న వొళ్ళో తలపెట్టు కొని పడుకుంటే యెంత ప్రశాంతంగా ఉంటోందో !ఆ
అనుభవం మీకు లేదుకదా ‘’అని ఆటపట్టించేది .జలంధర్ నుంచో కలకత్తా నుంచో
తిరువన్నామలై వెడుతూ ,మధ్యలో దాక్షారామ దగ్గ ర దువ్వూరి వారి స్వగ్రా మం మసకపల్లి
వెళ్లి ’’ నాన్న’’ ను ఒకటి రెండు సార్లు చూసి వెళ్ళింది’’ తల్లి’’ డా.కామేశ్వరి .  దువ్వూరి వారి
కుటుంబం అందరితోనూ అదే చనువుతో ఉండేది .మగపిల్లలను అన్నా, తమ్ముడూ
ఆడపిల్లలను అక్కా, చెల్లీ అని ఆప్యాయంగా పిలిచేది .శాస్త్రిగారి దౌహిత్రి నాగమణి అంటే
కామేశ్వరికి మహా ప్రీతి .నాగమణి కి కూడా ఆమెపై ‘’కంచి కామాక్షి అమ్మవారిపై ఉన్నంత
గౌరవ ఆదరాలు’’ .దీనికి కారణం ఎవరూ చెప్పలేరు ‘’కస్యచిత్ క్వచిత్ ప్రీతిః’’అంటే
ఒక్కొక్కరికి ఒక్కొక్కరిపై ప్రేమ ఏర్పడుతుంది .ఎందుకో చెప్పలేము .అది చెప్పలేకే
జన్మాంతర సంబంధంగా భావిస్తా ము .డా .కామేశ్వరిలో ఆధ్యాత్మిక భావమూ చాలా
ఎక్కువే .నిత్యపూజ, దేవీధ్యానం ,దేవీ స్తో త్రం అంతా పరమ పవిత్రంగా ఉండి
ముచ్చట,ఆశ్చర్యం తన్మయత్వం కలిగిస్తు ంది .ప్రతియేడూ తిరువన్నామలై వెళ్లి గురు
సాన్నిధ్యంలో కొంత సేపు గడిపిరావటం ఆమె ప్రత్యేకత .దేశం లో ఆమె చూడని క్షేత్రం
లేనల
ే ేదు .ఆమె తండ్రిగారు సన్యాసాశ్రమం స్వీకరించి సుమారు 20 ఏళ్ళు తపస్సు చేసి
సిద్ధి పొ ందారు .ఆ ఆధ్యాత్మిక సంస్కారం కూతురు కామేశ్వరిలో బాగా సంక్రమించింది .
   రిటైరైన దువ్వూరి వారిదగ్గ రకొచ్చి నప్పుడల్లా ‘’నాన్నా !ఒకరి నిర్బంధం లో లేకుండా
ఇప్పుడు స్వేచ్చగా ఉన్నావుకదా.వచ్చి నా దగ్గ రే ఉండు నాన్నా !ఖాళీగా ఉన్నప్పుడల్లా
మనమిద్ద రం కలిసి పుణ్యక్షేత్రా లు తిరిగొద్దా ం .డాక్టరన
ై నీ కూతురు నీదగ్గ రే ఉంటు౦దికనుక
ఆరోగ్యానికి భయం లేదు ‘’అనేది .అలా అంటూనే ఉంది .ఈయనా వెళ్ళాలనే అనుకొంటారు
.కాని .అవి ‘’తీరే కోర్కేలా ‘’అంటారు శాస్త్రీజీ .చివరికి ‘’కొన్ని కోర్కెలు తొలగించుకోలేము
‘’అని మనసుకు సమాధానం చెప్పుకొన్నారుకళాప్రపూర్ణ దువ్వూరి  వేంకట రమణ శాస్త్రి
గారు .
   ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర

దువ్వూరి వారి ‘’రమణీయం‘’పై రమణీయ భావనలు

దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు అంటే చిన్నయ సూరి బాలవ్యాకరణం ,ఆతర్వాత


‘’రమణీయం ‘’గుర్తు కొస్తా యి .దువ్వూరివారు సంస్కృత వ్యాకరణాన్ని మూడేళ్ళపాటు
ఆసాంతం చదివి హస్త , మేధో గతం చేసుకొన్నారు .1914 విజయనగరం మహారాజాకాలేజిలో
విద్వాన్ కోర్సు చదవటానికి చేరారు .అప్పుడు చిన్నయ సూరి బాలవ్యాకరణ౦ లో
సంజ్ఞా పరిచ్చేదం,చదివి’’ సంధి ‘’ప్రా రంభించే సరికి ‘’ఇదేదో బింకంగా ఉందే.తెలుగు
వ్యాకరణాలు చప్పచప్పగా ఉంటాయని అంటారే ,కాని సూరి వ్యాకరణం లో సూత్రా లు,
వృత్తు లు  ఉదాహరణలు ‘’పాణినీయం ‘’లోమాదిరి పట్టు గా ముద్దు గా బాగున్నాయే
‘’అనిపించింది .ఈ భావన కలిగిన 60 ఏళ్ళ తర్వాత  1974 లో కూడా ఆ అభిప్రా యం 
సుస్థిరమైఁదే కాని వీసమెత్తు తగ్గ లేదు .పైగా రోజురోజుకూ బలపడుతూనే ఉంది .
  విద్వాన్ పాసై అదేకాలేజి లో ఉపాధ్యాడుగాచేరి బాల వ్యాకరణం బో ధించే అవసరం
కలిగింది శాస్త్రి గారికి .ఆ వరుసలో 45 ఏళ్ళు బాలవ్యాకరణ౦ భాషా ప్రవీణ క్లా సుల్లో ఎం .ఏ
.క్లా సుల్లో  అవిచ్చిన్నంగా బో ధించారు .మొదటి పదేళ్ళ తర్వాత సూరి రచనలో పాండిత్యం
,పటుత్వం మాత్రమె కాక మరేదో చమత్కారం ,సౌకుమార్యం ఉన్నట్లు కనబడింది
.’’వ్యాకరణం లో ఇదేమిటి చెప్నా !’’అనుకొన్నారు .ఆలోచిస్తు ండగా క్రమంగా ప్రతిమాటలో
ఏదో సారస్యం ,ముద్దు ముద్దు గా ముచ్చటగా ఉన్నట్లు అనిపించేది .పాఠం చెబుతున్న శాస్త్రి
గారికే కాక వినే విద్యార్దు లకూ ఉత్సాహంగా ,ఉల్లా సంగా అనిపించేది .అన్ని
పాఠాలకన్నాబాల వ్యాకరణ పాఠంఎంతో వినోదంగా కనిపించేది .శాస్త్రిగారికే ప్రీతికాదు
నేర్చుకొంటున్న శిష్యులకు కూడా అదే రకమైన ప్రీతి జనించటం అత్యాశ్చర్యకరం  .గ్రా మర్
అంటే తలకాయ నెప్పి అనుకొనే విద్యార్ధు లు ,సూరి వ్యాకరణం అంటే కావ్యం
చదువుతున్నంత మహదానందం పొ ందేవారు. అది దువ్వూరివారి బో ధనా విశేషం .
  గురువుకూ శిష్యులకు అత్యంత ప్రీతికరమైన బాలవ్యాకరణం పాఠం నిత్యం జరిగిపో తూ
ఏదో లోకం లో విహరిస్తు న్న అనుభూతి కలిగించేది .మిగిలిన తెలుగు వ్యాకరణా లెలా
ఉన్నాయో అని అన్నిటినీ ఒకపట్టు పట్టి చూశారు శాస్త్రీజీ .చూచినకొద్దీ చిన్నయ సూరి’’
మహా పెద్దయ్య సూరి’’అనే భావమే ఎక్కువైంది .దానిముందు సూర్యునిముంది దివిటీలు
అనిపించాయి .సూరి ప్రత్యేకత మరింత స్పష్ట ంగా దర్శనమిచ్చింది .సూరి మాటలమధ్య
చమత్కారం ఆనందం ,ఆహ్లా దం పె౦చాయి  .
  ఇలా మరో పదేళ్ళు గడిచిపో యాయి .ఒక రోజు బాలవ్యాకరణ పీఠిక లో శాస్త్రిగారికి
‘’అనయము లలితోక్తు లతో నొనరు పడం గూర్చి లక్ష్య యోజన మొప్పంగను
బాలవ్యాకరణం బనగా లక్షణ మొనర్తు నాన్ద ం్ర బునకున్ ‘’అన్న పద్యం కనబడింది .రోజూ
చూసే పద్యమే .’’అయితేనేం అంతవరకూ అందులోని అక్షరాలు కనిపించాయే కాని
,అంతరార్ధం స్పురించలేదు .’’లలితోక్తు లతో వొనరు పడం గూర్చి లక్ష్య
యోజనమొప్పన్’’అంటాడేమిటి అంటే  చెప్పే మాటా ,ఇచ్చే ఉదాహరణ లలితంగా ఉండేట్లు
కూర్పు కూరుస్తు న్నాను అంటాడేమిటి .ఇంకా మనం అతని లాలిత్యం వైపు ప్రత్యేక దృష్టి
పెట్టా ల్సిందే .ఈ దృష్టి తనలో ఉన్నట్లు స్పష్ట ంగా చెప్పాడే ‘’అనుకోని ‘’యురేకా ‘’అని యెగిరి
గంతేసినంత పని చేశారు న్యూటన్ యాపిల్ కిందపడటం ఎన్నో సార్లు చూసినా
మొదటిసారి అందులో ఏదో వింత ఉన్నట్లు తెలుసుకొని సూత్రం కనిపెట్టినట్లు దువ్వూరి
వారికి బాలవ్యాకరణం లో లలిత రమణీయ భావనలు స్పష్ట ంగా కనులముందు
గోచరించాయి .ఈ దృష్టిని చెదిరి పో నివ్వకుండా జాగ్రత్త పడ్డా రు .సూరి అక్షరాల వైపు
చూస్తు ంటే ఏదో కొత్త విషయం దృగ్గో చరమై మనసుకు ఉల్లా సం కలిగేది. ఆనందం
తాండవించేది .ఈ భావనలు ఇప్పుడు విద్యార్ధు లకు బో ధనలో కూడా చోటు చేసుకోవటం
తో వారిలోనూ రామనణీయభావనలు బలపడి మరింత స్పష్ట య్యాయి గురు శిష్యులకు
.సూరి పాండిత్య ,లాలిత్య ,నైపుణ్యాలు స్పస్ట మై గట్టిపడ్డా క శిష్యులకు ఉత్సాహంగా చెప్పి
వారినీ’’ఎలివేట్’’ చేసేవారు .1940 కి పూర్వమే ఈ భావనలు బలీయమై మనసులో ఉంటె
కాదు వాటికి అక్షర రూప మివ్వాలి చిన్న పుస్త కంగా తేవాలి అనేది చిట్టిగూడూరు
కాలేజిలో ఉండగానే నిశ్చయమైంది .ఐతే ఇంకెందుకు ఆలస్యం అని లేడికి చేచిందే
పరుగుగా తొందరపడి రాత ప్రా రంభించలేదు .ఇంకొన్నాళ్ళు ఆగితే ఇంకేమమి
ే విశేషాలు
బయటపడుతాయో అని అనిపించింది .
   చిన్నయ సూరి 18 ఏళ్ళు అహో రాత్రా లు శ్రమించి ఆప్యాయనంగా సంతరించిన
బాలవ్యాకరణం ‘’కొందరి వంచనా దృష్టితో శిస్టు కృష్ణ మూర్తికవి సంస్కృతీకరించి ‘’హరి
కారికావళి’’అని పేరు పెట్టగా ,కల్లూ రి వెంకటరామ శాస్త్రిగారు ‘’హరికారికా వళి’’యే మొదటి
గ్రంథమని ,సూరి దాన్ని తెనిగించి బాలవ్యాకరణం ‘’అనే పేరు పెట్టా డని ,సూరికి అంత’’
దృశ్యం’’ లేదనీ ‘’అంటూ  చాలా అభూతకల్పనలు చేశారు .ఇక ఊరుకొంటే లాభం లేదని
దువ్వూరివారు ‘’బాలవ్యాకరణమే మూలం హరికారికావళి దీనికి అనువాదమే అని
సిద్దా న్త రీకరించి 40 పేజీల వ్యాసం రాస్తే 1933 లో ‘’ఆంద్ర సారస్వత పరిషత్ పత్రిక
‘’ప్రచురించింది .శాస్త్రిగారి సిద్ధా ంతాన్ని పండితులందరూ సమర్ధించి గొప్ప’’ బూస్ట్’’ ఇచ్చారు
.తరువాత మరో వ్యాసం ‘’సూరి లలితోక్తి చాతురి ‘’అని 25 పేజీల వ్యాసం రాస్తే అదే
పత్రిక 1960 లో ప్రచురించింది .ఇలా రమణీయం  రచనకు ఈ రెండు వ్యాసాలూ గొప్ప
భూమికలయ్యాయి .
  మరో రెండేళ్లకు రిటైరౌతారనగా దువ్వూరివారు రచనకు ఉపక్రమించారు .’’నాపేరు రమణ
కనుక ‘’వా నామ దేయస్య అనే వార్తికం వలన రమణ శబ్ద ం వృద్ధ ప్రా తిపదిక కాకపో యినా
వికల్పంగా ఛ ప్రత్యయం వచ్చి ‘’రమణీయ’’శబ్ద ం సాధువు కనుక ‘’రమణీయం ‘’పేరు
పెడదామనుకొని చివరకు ఉభయతారకంగా ‘’రమణీయం ‘’ పేరు ఖాయమైంది’’అని
చెప్పుకొన్నారు శాస్త్రిగారు. బాల వ్యాకరణానికి అప్పటికే రెండుమూడు టీకలు
ప్రచురింపబడ్డా యి .ఆతీరులో వ్యాఖ్యానం రాయటానికి ఇష్ట పడక ,వ్యాఖ్యాన రూపంగా కాక
తనకు తోచిన విశేషాలను మాత్రమె రాస్తూ ,ఒక సమీక్షగా రాయలనుకొని ప్రణాళిక సిద్ధం
చేసుకొని రాయటం మొదలు పెట్టా రు .అదే సమయం లో ‘’సూరిగారి శతవార్షిక వర్ధంతి’’
దగ్గ ర పడింది .ఆఉత్సవాన్ని హైదరాబాద్ లో సాహిత్య అకాడెమి వారు వైబవంగా
నిర్వహించారు .శాస్త్రిగారు అందులో సూరి పాండిత్య ,లాలిత్యాలపై గంట సేపు ప్రసంగించారు
.అధ్యక్షులు కవిసామ్రా ట్ విశ్వనాథ  ఎంతో సంతోషించారు .సూరికి వారి వర్గ ం లో వారైన
తాపీ ధర్మారావు కూడా సంతోషించి అభినందించారు .ఆ సందర్భంగా రమణీయం
ముద్రణకు సాహిత్య అకాడెమి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు .
   ఆంద్ర విశ్వ విద్యాల ప్రెస్ లో ముద్రిస్తే అందంగా పుస్త కం తయారౌతు౦దని ,తప్పులు
దగ్గ రుండి సరి చేయవచ్చు నని భావించి సిండికేటు కు లెటర్ పెట్టా రు శాస్త్రిగారు. ఉచిత
.ముద్రణమాట ఎత్త కుండా ,వెయ్యి రూపాయలు శాంక్షన్ చేసింది .3300 రూపాయలు
అడ్వాన్స్ ప్రెస్ కు ఇచ్చి  ప్రెస్ డైరెక్టర్ ముత్తు స్వామిగారి పర్యవేక్షణలో మంచి గెటప్ తో
ముద్రణ జరిపించారు .99 శాతం ముద్రణ తప్పులు లేకుండా జరిగింది .హైదరాబాద్ శ్రీ
కృష్ణ దేవరాయ నిలయంలో ఆవిష్కరణ ఉత్సవం జరపమని కార్యదర్శి డా బిరుదురాజు
రారాజుగారు శాస్త్రిగారిని కోరారు .విశ్వనాథ అధ్యక్షులుగా ,దివాకర్ల వెంకటావదానిగారు
వక్త లుగా డా బెజవాడ గోపాల రెడ్దిగారు ఆవిష్కరణ జరిపారు .వ్యాకరణ పుస్త కానికి
ఇంతఅద్భుతమైన ‘’గెటప్పా’’అని అందరూ అవ్వాక్కై ఆశ్చర్యపో యి శాస్త్రిగారిని ప్రత్యేకంగా
అభినందించారు .
  దువ్వూరి వారి కృష్ణా –గుంటూరు జిల్లా ల శిష్యులు తెనాలిలో ‘’రమణీయ సమ్మేళనం
మూడు రోజులు ‘’నిర్వహించి శ్రీ వరదా చార్యులవారినీ ఆహ్వానించి ఘనంగా చేశారు .80
శిష్య బృందం పాల్గొ న్న ఆసభలు దివ్యంగా మహా రమణీయంగా జరిగి రమణీయం
రామణీయకాన్ని శతవిధాల పెంచాయి .శిష్యులు గురువుగారిని అత్యంత వైభవంగా
సత్కరించి గురూణం తీర్చుకొన్నారు .సిండికేటు రూపాయి కూడా ‘’చేపకుండా  ‘’ఆతర్వాత
శాస్త్రిగారే ప్రెస్ కు 2800 రూపాయలు బాకీ అని నోటీసు పంపింది .చివరికి పెద్దలంతా
కూర్చుని జుట్టు పీక్కుని ముద్రణఖర్చు 3200 రూపాయలే అయి౦ది కనుక తామే
శాస్త్రిగారికి 100 రూపాయలు బాకీ  అని తేల్చి చివరికి ‘’మీ బాకీ సిండికేట్’’ ‘’వైవ్’’ చేసింది
.మీ రేమీఇవ్వక్కర్లేదు’’ అని రిజిస్ట్రా ర్ కాగితం పంపటం తో రమణీయం రమణీయ నాటకం
గా ముగిసింది .
   ఆధారం –దువ్వూరివారి స్వీయ చరిత్ర
దక్కదు అనుకొన్న లెక్చరర్ పో స్ట్ ఇద్ద రు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి

వారికి దక్కిన వైనం

 ప్రౌ ఢ వ్యాకరణ కర్త శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు తెలుగు లెక్చరర్ గా ఆంద్ర
విశ్వవిద్యాలయం లో 1941 లో రిటైరయ్యారు .ఈ పో స్ట్ ను నింపటానికి యూనివర్సిటి ఒక
పండితుడుకావాలని ఆయన ఛందో వ్యాకరణాది లక్షణ గ్రంథాలలో బాగా కృషి చేసి
,బో ధనానుభవం  తోపాటు శాసన పరిశోధన చేసి ఉండాలని పత్రికా ప్రకటన చేసింది
.అప్పటికి శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు చిట్టి గూడూరు ఓరిఎంటల్ కాలేజీలో
పాతుకుపో యారు కదలాలనే ఆలోచనాలేదు .కాని ఊరూ పేరూ లేని పండితులు దానికి
దరఖాస్తు లు పెట్టి ,జమీన్దా రులతో సిఫార్సు ఉత్త రాలతో ప్రయత్నిస్తు న్నారని కర్ణా కర్ణి గా
విని దరఖాస్తు పెట్టటానికైనా తనకు అర్హత లేదా అనుకోని సహాధ్యాపకులు
రామానుజాచార్యులవారితో ,సో మశేఖర శాస్త్రి గారితో అన్నారు .వారిద్దరూ ‘’అది మీ
గురువుగారు వజ్ఝ ల వారి స్థా నం.అన్ని విధాలా మీకు అర్హత ఉంది .దరఖాస్తు పెట్టకపో తే
అర్హత లేక ఊరుకున్నట్లు ఉంటుంది .అది మనకు చాలా చిన్నతనం .ఒక రాయి విసిరి
చూడండి ‘’అని ప్రో త్సహించారు .
  వీరి ప్రో త్సాహంతో శాస్త్రిగారు ప్రిన్సిపాల్ వరదా చార్యుల వారి వద్ద కు వెళ్లి విషయం
చెప్పారు .ఆయన వెంటనే ‘’ఎవరు దరఖాస్తు పెట్టినా లాభం లేదు .అది వేటూరి ప్రభాకర
శాస్త్రి గారికే ఇవ్వాలని యూనివర్సిటి ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నది ,మొన్న తిరుపతిలో
వేటూరి వారుకలిసి ‘’దేశం లో తెలుగు పో స్ట్ లలో పెద్దది కదా వెడదామని ఉంది ‘’అనగా
‘’తప్పకుండా వెళ్ళండి ‘’అని నేనూ అన్నాను ‘’అని ,’’మీరు కూడా ఒక కాగితం పెట్టండి
వస్తు ందని ఆశ మాత్రం పెట్టు కోకుండా ,దరఖాస్తు పంపి నిశ్చింతగా ఉండండి ‘’అని చావు
కబురు చల్ల గా చెప్పారు  ఆచార్య స్వామి .’’దరఖాస్తు తో పాటు రెండు మూడు 
టెస్టిమోనియల్స్ ఉండాలి కనుక మీది ఒకటి ,వజ్ఝ ల వారిదీ, రాయుడు
శాస్త్రిగారిదీతీసుకొని  పంపిస్తా ను ‘’అన్నారు దువ్వూరి వారు .వజ్ఝా ల వారికి రాస్తే
‘’ఏమయ్యోయ్ !నా స్థా నం లో నువ్వు రావటం నాకు చాలా ఇష్ట ం .’’ఎప్పటికన
ై ా నా పో స్ట్
లో మా వేంకట రమణ శాస్త్రి వస్తేనే బాగుంటుంది అని వీలైనప్పుడల్లా సన్నాయి నొక్కులు
నొక్కుతూనే ఉన్నాను .ఇది అందరికీ తెలుసు కాని ఇప్పుడు దృశ్యం మారిపో యింది
.వేటూరివారికే ఇద్దా మని యూని వర్సిటి అభిప్రా య పడింది .ఆయనకూడా ఈ మధ్య
వచ్చి అందర్నీ కలిసి ,ఇల్లు కూడా మాట్లా డుకొని వెళ్ళారు .కనుక నీకు ఆ పో స్ట్ రాదు
.లక్షణ గ్రంధాలలో అత్యంత ఆసక్తి కల నా అత్మీయుడు నా స్థా నం లో వచ్చే యోగం
లేకపో యింది . అయినా అడిగావు కనుక టెస్టిమొనియల్ పంపిస్తు న్నాను ‘’ అని సుదీర్ఘ
లేఖతో టేస్టిమోనియల్ పంపారు .రాయుడు శాస్త్రిగారు మ౦దేపంపారు .ఆచార్యులుగారూ
మిగిలిన ఇద్ద రూ చాలా వాత్సల్యాన్ని చూపిస్తూ మంచి మాటలు రాశారు ,టేస్టిమోనియల్
తో  దరఖాస్తు సకాలం లో యూని వర్సిటీకి పంపారు .శాస్త్రిగారు మనసులో ‘’ఉద్యోగం వద్దు
సద్యోగం వద్దు .అలాంటి గురువుల వాత్సల్యాభిమానాలు లభించాయి చాలు అనుకొన్నారు
.
   కొంతకాలం తారవాత విజయనగరం  సంస్కృత కాలేజి లో ఒరియా పండితులుగా పని
చేసి ,యూని వర్సిటీలో ఒరియా పండితులుగా ఉన్న మధుసూదన షడంగి  దువ్వూరి
వారి మసకపల్లికి ఉత్త రం రాసి ‘’మనమింక యూని వర్సిటీలో  కలిసి ఉంటాం ‘’అని రాశారు
శాస్త్రిగారికి అది అర్ధం కాలేదు .ఆయనకు వేటూరి వారికి ఆపో స్ట్ ఇస్తు న్నట్లు తెలిసి
ఉండదు అనుకొన్నారు .సస్పెన్స్ తెర వీడి ,మూడు రోజులతర్వాత దువ్వూరి వారికి
యూని వర్సిటి రిజిస్ట్రా ర్ నుంచి’’వాల్తే రు యూని వర్సిటి కాలేజిలో తెలుగు డిపార్ట్ మెంట్
లో ఆనర్స్ పండితులుగా మిమ్మల్ని సిండికేట్ అపాయింట్ చేసింది .15-6-1941 న
జాయిన్ అయి రిపో ర్ట్ ఇవ్వండి ‘’అని  ఒక కవరొచ్చింది .పెద్దగా ఆంగ్ల పాండిత్యం లేక శ్రు త
పాండిత్యమే ఉన్న శాస్త్రిగారు అయిదారు సార్లు చదివి అర్ధం చేసుకొని అవాక్కయ్యారు
.జులై 1 కాని కాలేజీలు తెరవరు. కాని వజ్ఝ లవారి పో స్ట్ ఖాళీ అయినందున పై తే దీకే
జాయనింగ్ ఆర్డ ర్ ఇచ్చారు .
  సంతోషంగా వరదాచార్యులగారికి చెప్పి  కాగితం  చూపించగా ఆయనా మరింత
తెల్లబో యారు .18 ఏళ్ళు చిట్టి గూడూరులో పని చేసి శాఖను సమర్ధతతో నడపటం
,తనతర్వాత పంచా౦గమ్ నరసింహా చార్యులుగారున్నండువల్లా ,తమకాలేజీ లో పని
చేసన
ి వ్యక్తికీ యూనివర్సిటీ పో స్ట్ రావటం వల్లా ఆచార్యులవారు పరమ సంతోషింఛి
‘’వెంటనే వెళ్లి జాయిన్ అవండి ‘’అన్నారు .విశాఖ  వెళ్లి యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాల్ శ్రీ
సూరి భగవంతం గారిని కలిశారు .ఆయన ‘’సంతోషం సెలవులు కనుక ఇంటికి వెళ్ళండి
జులై 1 కి రండి ‘’అన్నారు .తెలుగు శాఖలో   ఉన్న పింగళి లక్ష్మీకా౦త౦  గారిని ,గంటి జోగి
సో మయాజులుగారినీ , షడంగి గారినీ మర్యాదగా కలిసి మసకపల్లి వెళ్ళిపో యారు
దువ్వూరి వారు .
  రాదు అనుకొన్న పో స్ట్ ఎలా వచ్చిందో  అనే మిస్ట రీ వీడలేదు .నెమ్మదిమీద వివరాలు
తెలుసుకొన్నారు .ముందు సెలెక్షన్  కమిటీ సమావేశమైంది .తెలుగు హెడ్ పింగళి
,ప్రిన్సిపాల్ విస్సాఅప్పారావుగారు సిండికేట్ మెంబర్ జయపూర్ దివాన్ ,మద్రా స్ యూని
వర్సిటి నుంచి ఎక్స్పెర్ట్ మెంబర్ గా కోరాడ రామకృష్ణ య్యగారు ,వైస్ చాన్సలర్ కట్ట మంచి
రామలింగారెడ్డిగారు కమిటీ మెంబర్లు .రిజిస్ట్రా ర్ వి ఎస్ కృష్ణ గారు కూడా మీటింగ్ లో
కూర్చున్నారు .మీటింగ్ ప్రా రంభం లో కట్ట మంచి ‘’వేటూరి వారిని వేస్తె బాగుంటుందను
కుంటున్నాను. మీ అభిప్రా యం చెప్పండి ‘’అని లాంచనంగా అన్నారు ..ఆమాట ఇదివరకే
అనుకొన్నాం కనుక ఆపేరు రాయండి అన్నారట మిగిలినవారు .అప్పుడు వైస్ చాన్సలర్
గారే ‘’సెలెక్షన్ కమిటీ లో ఒకే ఒక్క పేరు వేస్తె ఆక్షేపిస్తా రు .వచ్చిన దరఖాస్తు లబట్టి మరో
రెండు పేర్లు చేరిస్తే మంచిది ‘’అన్నారు .కోరాడ వారు దువ్వూరి వారిపేరు ,పంచాగ్నుల
ఆదినారాయణ శాస్త్రి గారి పేరు వేయమన్నారు .దివాన్ గారు ‘’బానే ఉంది కాని
పంచాగ్నుల వారి పేరు రెండుగా వేయండి ‘’అన్నారు .లక్ష్మీకాన్త ంగారు ‘’దువ్వూరి వారి దే
రెండో పేరుగా ఉండాలి ‘’అన్నారు .రెడ్డిగారు ‘’ఏ పేరు వేసన
ి ా సిండికేట్ లో  ఇచ్చేది
వేటూరివారికే కదా .ఏదో క్రమం చెప్పండి’’ అని విస్సావారిని కోరారు .ఆయన రెండవపేరు
దువ్వూరి ,మూడవపేరు పంచాగ్నుల ‘’అన్నారు ఈ వరుసలోనే రాశారు .
 మర్నాడు సిండికేట్ మీటింగ్ లో అపాయంట్ మెంట్ విషయం వచ్చి కట్ట మంచి
వేటూరివారి పాండిత్యం  తాళపత్ర పరిశోధన సో దాహరణం గా చెప్పి ,సెలెక్షన్ కమిటీ
కూడా  వీరి పేరే  ముందు సూచి౦ చింది కనుక వేటూరివారికే ఇద్దా ం అన్నారు .సిండికేట్
లో ఎక్స్ అఫీషియో మెంబర్ విశాఖ  జిల్లా కలెక్టర్’’ మాస్ట ర్ మాన్’’ అనే యూరోపియన్
‘’మిస్ట ర్ వైస్ చాన్సలర్ !పండితుల తారతమ్యాలు మీకు తెలిసినట్లు మాకు తెలియదు
.కాని సెలెక్షన్ కమిటీ నిర్ణయించిన క్రమం సరిగా లేదని పించింది .వ్యాకరణ౦ లో ప్రత్యేకక
కృషి చేసన
ి వారికి ,ఎక్స్ పీరిఎన్స్ ఉన్నవారికీ  ఈ పో స్ట్ ఇస్తా మని మనం ప్రకటించాం 
.రెండవ వ్యక్తి వ్యాకరణం స్పెషలైజ్ చేసినట్లు ,వ్యాకరణ బో ధనలో 22 ఏళ్ళ సర్వీస్ ఉన్నట్లు
అప్లికేషన్ లో స్పష్ట ంగా ఉంది .మొదటివారికి మూడున్నర ,మూడవవారికి రెండున్నర
యేళ్ళే బో ధనానుభవం ఉంది .మధ్యవ్యక్తి, పై ఇద్ద రికంటే పదేళ్ళు చిన్నవారుగా ఉన్నారు
.కనుక రెండో పేరును మొదటి పేరుగా మార్చండి ‘’అని ఖచ్చితంగా చెప్పి’’వాట్ డు యు సే
మిస్ట ర్ రాయ్ స్ట్రా క్ “”?అని అడిగాడు .స్ట్రా క్ అమెరికావాడు .అతడూ వెంటనే ‘’ఐ ఎంటైర్లీ
యగ్రి విత్ యు ‘’అన్నాడు .ముఖం మాడిన రెడ్డిగారు మనసుమార్చుకొని గంభీరంగా
‘’దట్సాల్ రైట్ .వుయ్ కెన్ చేంజ్ ది ఆర్డ ర్ ‘’అనగా రిజిస్ట్రా ర్ వరుసమార్చి దువ్వూరి
వారిపేరు మొదటిపేరుగా మార్చారు .తర్వాతనే దువ్వూరివారికి ఆర్డ ర్ పంపారు.
సమర్ధతను గుర్తించి దువ్వూరి వారికి ఆపో స్ట్ ఇచ్చిన ఆ తెల్ల దొ రలు  అభినదనీయులు
కదా .పో స్ట్ ల విషయం లో యెంత కిరికిరి జరుగు తుందో తెలిసిందా ? దీనికి ఎవరూ
అతీతులు కారు .
  ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర

బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి  

విజయనగరం అంటే శ్రీ మదజ్జా డఆదిభట్ల నారాయణ దాసు  గారే ముందు గుర్తు కొస్తా రు

.తాతా రాయుడు శాస్త్రిగారు విజయనగరం రాజావారిసంస్కృత కాలేజిలో వ్యాకరణ

అధ్యాపకులు .ఈ ఇద్ద రికీ ఆబాల్య మైత్రి ఉంది .శాస్త్రిగారు రోజూ కాలేజీకి కానుకుర్తి వారి

వీధిలో ఉన్న దాసు గారింటి మీదనుంచే వెళ్ళేవారు .మేడపై నుంచి దాసు గారు చూసి

గబగబా దిగి వచ్చి ‘’శాస్త్రీ !అని కేకవేసి ఆపి ‘’సిద్ధా ంత కౌముది లోను ,మనోరమ ,మాహా 

భాష్యం లోనూ ఈ పంక్తు లకు సమన్వయము ఇట్టా చేసుకొన్నాను .అవునోకాదో చూడు

.శంఖం లో పో స్తే కాని తీర్ధం కాదు కదా ‘’అనేవారు అప్పుడు శాస్త్రిగారు ‘’అదేనయ్యా !

సమన్వయ౦.నీ బుద్ధికి తప్పు దారి తోచదు ‘’అనేవారు .ఆలాగే పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి
గారిని దాసు గారు పలకరించి ‘’అయ్యా !ముక్తా వళి లో ఈ పంక్తికి ఇదే కదూ అర్ధం ?’’అని

అడిగితె ‘’అవునండీ ‘’అనే వారు అలాకాదు ఇలా అనాల్సిన అవసరం ఉండేదికాదు .

‘’ కౌముది అన్నా ,మనోరమ అన్నా ,మహా భాష్యం అన్నా ,ముక్తా వళి అన్నా సామాన్య

గ్రంథాలు కావు .శాస్త ్ర సంస్కారం ఉన్నవాళ్ళు గురువు వద్ద సావధానంగా చెప్పు కుంటే

కాని  బో ధ పడవలసినవి కావు .కానీ నారాయణ దాసుకు దేనికీ గురువు అక్కర లేదు

.ఆయన ‘’స్వయం గురుః,స్వయం శిష్యః’’.ప్రతిభా సంపత్తి విషయంలో రాయుడు శాస్త్రి గారి

ప్రతిభ గురువుల ఉపదేశం వలన ఉద్యుద్భుదమైంది .అదీ ఈ రెండు ప్రతిభలకు ఉన్న

తేడా ‘’అంటారు కళాప్రపూర్ణ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు .విజయనగరానికి

‘’విద్యానగరం’’అని పేరురావటానికి తండ్రీ కొడుకులైన  విజయరామ గజపతి ,ఆనంద

గజపతి మాహారాజుల సంస్థా నానికి విజయనగరం ముఖ్య పట్ట ణం అవటం ఒకటి అయితే

,తాతా రాయుడు శాస్త్రిగారు  ,ఆదిభట్ల  నారాయణ దాసు గార్లు ఆ పట్ట ణం లో ఉండటం

రెండో కారణం అన్నారు దువ్వూరి .అదీ వారి ప్రతిభ .ఆ రెండూ అసాధారణ ప్రతిభా

జ్యోతులు .రాయుడు శాస్త్రిగారి ప్రతిభకు ఆకర్షితులై చిట్టి గూడూరు నుంచి వచ్చిన  శ్రీ

మత్తి రుమల గుడిమెట్ల వరదా చార్యులవారు  అపూర్వ మిత్రు లయ్యారు .దువ్వూరివారిపై

రాయుడు శాస్త్రిగారి వాత్సల్యమూ అపూర్వమైందే .

  రాయుడు శాస్త్రిగారు ఎప్పుడు వచ్చినా వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారింట్లో నే బస

.రాయడు శాస్త్రిగారి ప్రధాన వ్యాకరణ శిష్యులలో వేదులవారు ప్రపధ


్ర ములు మాత్రమేకాదు

పినతల్లి కుమారులు కూడా .కనుక ఎప్పుడూ బస ఇక్కడే .’’సాధారణ పండితుల్లో తాము

చదువుకొన్న శాస్త ం్ర లో బ్రహ్మాండమైన కృషి చేసి పాఠాలుబో ధించి అనుభవ౦తో ఆ శాస్త ం్ర

లో వారొక్కరే’’ అధారిట’ీ ’ అని పేరు పొ ందినవారున్నారు .తమ ప్రధాన శాస్త ం్ర తో పాటు

,ఇతర శాస్త్రా ల సంప్రదాయాలు తెలిసినవారూ ఎందరో పండితులున్నారు .ఎందరున్నా

,రాయుడు శాస్త్రి గారి ప్రతిభ ఇంకెక్కడా లేదు .శాస్త ్ర విషయాన్ని సూక్షంగా తెలుసుకొనే
గ్రహణ శక్తి వేరు .విన్న విషయాలను మరుపు లేకుండా జ్ఞ ప్తి లో ఉంచుకొనే ధారణా శక్తి

వేరు .తెలిసిన విషయాలను తేలికగా శిష్యులకు చెప్పే బో ధనా శక్తి వేరు .సభలలో శాస్త ్ర

విషయాలపై జరిగే చర్చలలో జరిపే వాద శక్తి వేరు .కొత్త విషయాలు ఆకళింపు చేసుకొని

వాటిపై పుస్త కాలు రాసే రచనా శక్తి వేరు .వీటిలో ఏ కొన్ని శక్తు లున్నవారికైనా పేరు,ప్రసద
ి ్ధి

వస్తు ంది.రాయుడు శాస్త్రిగారిలో ఈ శక్తు లన్నీ ఉండి,వాటిపైన మెరుస్తూ ఉండే అసాధారణ

ప్రతిభా సంపద ఉంది .కనుక కావ్య ,నాటకా,లంకారాది సాహిత్య  ప్రపంచం లో కాని ,వారి

ప్రధాన శాస్త మ
్ర ైన వ్యాకరణం లోకాని ,అతి పరిచయమున్న ధర్మ శాస్త ం్ర లో కాని ,పఠన

,పాఠనాల  తో సంబంధం లేని న్యాయ ,వేదాంత శాస్త్రా లలో ఏ ప్రకరణం లో ఏ సందర్భం

ఉన్న పంక్తి అయినా ,ఆయన చూశారంటే చక్కగా అర్ధమై పో వాల్సిందే .అన్వయించని

క్లిస్టపంక్తి  అనేది ఏ శాస్త ం్ర లోనూ ,ఏ గ్రంథం లోనూ రాయుడు శాస్త్రిగారికి ఉండేది కాదు

.ప్రతిభ అంటే అదే ప్రతిభ ‘’అని శాస్త్రిగారింట్లో నే చాలాకాలమున్న దువ్వూరి వారు ఎస్టిమేట్

చేసి చెప్పారు .ఈ ప్రతిభ ఎలా ఒక ముఖ్య సందర్భం లో బయట పడిందో   ఇప్పుడు

తెలుసుకొందాం .

 ‘’ వేదార్ధం చెప్పటం ఆషామాషీ వ్యవహారం కాదు .దీనికి వేదం లోని82 ప్రశ్నలు క్షుణ్ణ ంగా

వల్లించి ఉండాలి ,సంస్కృత భాషలో గట్టి పాండిత్యం ఉండాలి ,వ్యాకరణ ,పూర్వ

మీమా౦సాలలొ మాంచి స్వతంత్రత ఉండాలి .న్యాయ ధర్మాది శాస్త్రా లతో బాగా

పరిచయమూ ఉండాలి ,ఇన్ని ఉన్నా ‘’విద్యారణ్యం ‘’ఎన్నో సార్లు చదివి విషయం అంతా

ఆకళిం పై    గుర్తు ఉంచుకొంటే కాని  సభలలో వేదార్ధం చెప్పటం కుదరదు.ఇంత క్లేశం

ఉండబట్టే వేదం లో సంహిత ,పదము ,క్రమము వల్లించేవారు చాలామంది ఉన్నా వేదార్ధం

చెప్పేవారు నూటికి ఒకరో ఇద్ద రో ఉంటారు .

  ఒక సారి పిఠాపురం సంస్థా నం లో విద్యారణ్య ప్రకటన ఇచ్చేనాటికి వేదవేదాంగ పరిచయం

ఉండి,ఎక్కడపడితే అక్కడ వేదార్ధం చెప్పే’’ నువ్వా నేనా’’ అని పో టీ పడే విద్యారణ్య


పండితులుగోదావరి జిల్లా లో ఇద్ద రే ఉండేవారు .ఒకరు వడలి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు

.రెండవవారు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు .ఈ ఇద్ద రూ పరీక్షకు దరఖాస్తు పెట్టా రు .ఈ

ఇద్ద రిలో ఎవరు ఉత్త మ శ్రేణిలో ఉత్తీ ర్ణు లైతే వారు పిఠాపుర సంస్థా న ఆస్థా న

పండితులౌతారు .ఇద్ద రూ ఇద్ద రే దిగ్దంతులు .ఎవరు ఫస్ట్,ఎవరు సెకండ్ ?అని టెన్షన్ గా

ఉంది పండితులలో .ఐతే  దురదృష్ట వశాత్తు ఉప్పులూరివారి ఆరోగ్యం బాగులేక పరిక్షకు

వెళ్ళలేక పో యారు .వడలి వారొక్కరే పరీక్ష ఇచ్చారు .ఉత్త మశ్రేణిలో ఉత్తీ ర్ణు లై ఆస్థా న

విద్వాసులయ్యారు .

  మరు సటి సంవత్సరం విద్యారణ్య పరీక్షకు దరఖాస్తు సమయం వచ్చింది .గణపతి

శాస్త్రిగారికి పరీక్ష కు వెళ్ళాలా వద్దా అనే అనుమానం, తన సమ ఉజ్జీ వడలి వారు

పరీక్షకులు కనుక తాను పరీక్ష్యకుడుగా వెళ్ళటం ఉచితమా అనే సందేహం కూడాకలిగింది

.కొందరు వెళ్ళమని కొందరు వద్ద ని సలహా ఇచ్చారు .దువ్వూరివారినీ అడిగితే ‘’పరీక్షకులు

ఎవరైతే ఏమిటి సమర్ధత ఉ౦ది కనుక  మీరు వెళ్లి తీరాలి ‘’   అని చెప్పారు

ఉప్పులూరివారికి .చివరకు దరఖాస్తు పెట్టి పరీక్షకు వెళ్లి రాస్తే సెకండ్ క్లా స్ వచ్చింది

.అయ్యో ఫస్ట్ క్లా స్ రాలేదా అని కొందరు విస్తు పో యారు సాయంతం సభ ,సన్మానం

అయ్యాయి .ఇంటి దారిలో వడలి,వారు ఉప్పులూరివారు కలుసుకొని ఓహో అంటే ఓహో

అనుకోని  వడలి వారు ‘’శాస్త్రిగారూ !మీకు ఫస్ట్ క్లా స్ రావటం నాకు ఇష్ట ం .వస్తు ందనే

అనుకొన్నా .అన్నిపేపర్లూ బాగానే రాశారుకాని ఒక దానిలో 40 మార్కుల ప్రశ్న

చెడప
ి ో యింది .ఒక్క మార్కు కూడా ఇవ్వటానికి వీల్లేక పో యింది .అందుకే ఫస్ట్ క్లా స్

రాలేదు .నొచ్చుకోన్నాను .నొచ్చుకొని ఏం లాభం ?’’అన్నారు సానుభూతిగా .’’ఏ ప్రశ్న

చెడగోట్టా నో జ్ఞా పకం ఉందా ?అని అడిగారు ఉప్పు లూరి.  ‘’ఫలాని  ప్రశ్న  అని ఆయన

అంటే ‘’అన్నిటికంటే దానినే బాగా రాశానే .ఎక్కువ మార్కులు దానికే వస్తా యని ఆశి చానే

.ఏమిటి చిత్రం ‘’అన్నారు వడలి’’మీ సమాధానం పెడదారిన నడిచింది అందుకే మార్కులు


వెయ్యలేదు .మీ పేపరు చూపిస్తా రండి ‘’అని ఇంటికి తీసుకు వెళ్లి చూపించారు

.రెండుగంటలు దానిపై ఇద్ద రిమధ్యా వాదో పవాదాలు జరిగాయి .చివరికి వడలి వారే ‘’ఇది

ఇప్పుడు తేలేదికాదు .భోజనాలు చేద్దా ం .రాయుడు శాస్త్రి గారు ఊళ్లో కి వచ్చారట .భోంచేసి

విద్యారణ్యం పట్టు కొని ఆయనదగ్గ ర కూర్చుని అక్కడే వారి తీర్పు తెలుసుకొందాం

‘’అన్నారు .ఇదీ నేపధ్యం .

 భోజనాలు పూర్తి చేసుకొని వేదులవారింటికి వెళ్లి రాయుడు శాస్త్రిగారి సమక్షం లో విషయం

వివరించారు.ఆయన ‘’అయ్యా !ఇది వ్యాకరణం కాదు ధర్మ శాస్త ం్ర కాదు అందులోనూ

నాకు పరిచయం లేని విద్యారణ్య  మాయే .నేనా తేల్చటం ?”’అన్నారు .’’మాకు 

తేల్చుకోవటం కుదర కనే మీ దగ్గ రకు వచ్చాం మీ తీర్పు శిరో దార్యం ‘’అన్నారు

వడలి,ఉప్పులూరి ఉభయులూ .ఇద్ద రి వాదనలు పూర్తిగా విన్నాక రాయుడు శాస్త్రి గారు

‘’మీ ఇద్ద రు చెప్పింది కూడా గ్రంథకర్త కు ఇష్ట మన


ై మార్గ ం కానట్టు ంది .విద్యారణ్య స్వామి

అభిప్రా యం నాకు వేరే విధంగా గోచరిస్తో ంది .పంక్తు లు చదువుతూ ఉండండి  చెబుతాను

‘’అని వారు చదువుతూ ఉంటె  సమన్వయ మార్గా న్ని వివరించి విద్యారణ్య అభిప్రా యం

ఇదే అని తనకు తోచి౦దని తాను  గ్రంథం చూడలేదుకనుక పూర్వాపరాలు ఎలా

ఉన్నాయో తెలీదు కనుక తాను   చెప్పిన  సమన్వయము సరిపో తుందేమో చూడమని

కోరారు .ఇద్ద రు శాస్త్రు లవార్లు అవాక్కై తెల్లబో యి ఒకరి ముఖా లొకరు చూసుకొని

రాయుడు శాస్త్రిగారితో ‘’అయ్యా !తమరు సెలవిచ్చిందే  విద్యారణ్యుల వారి 

ఆంతర్యం.ఆయనొకమార్గ ం లో నేనొక దారిలో సమన్వయము చేసుకొని చిక్కుల్ని

సర్దు కొంటూ భ్రా ంతిలో పడి పో యాం .విద్యారణ్య హృదయం మాకు విప్పి చూపారు చాలా

సంతృప్తిగా ఉంది .నమస్కారం సెలవు ‘’అన్నారు వడలిలక్ష్మీనారాయణ శాస్త్రిగారు

,ఉప్పులూరి గణపతి శాస్త్రిగారు . అదీ రాయుడు శాస్త్రు లవారి ప్రతిభా సంపద .ఆ బుద్ధికి

ఉండే తళుకే వేరు ‘’అంటారు దువ్వూరివారు


ఈ నాటి అనుబంధ మేనాటిదో ?

దువ్వూరి వారు విశాఖయూనివర్సిటీ లో తెలుగు లెక్చరర్ గా 1941 లో చేరాక ,రెండవ

ప్రపంచ యుద్ధ కాల౦ లో బాంబుల భయం వలన యూని వర్సిటీని గుంటూరుకు

మార్చారు .అంత పెద్ద కాంపస్ దొ రక్క  అక్కడా అక్కడా  సర్దు కొన్నారు .లెక్చరర్లు ఇక్కడ

పెంచిన అద్దె ఇళ్ళల్లో ఉండలేక సతమతమయ్యారు .ఒకసారి వైజాగ్ లో పరిచయమైన

గుంటూరు హైస్కూల్ తెలుగు పండిట్ సూర్యనారాయణ  కు తనకు ఇల్లు చూచి పెట్టమని

రాస్తే ‘’ అదెంతభాగ్యం సామానుతో వచ్చెయ్యండి ‘’అని జవాబిస్తే ,రేపు కాలేజీ తెరుస్తా రనగా

కుటుంబం తో ఆయన ఇంటికి చేరారు .ఆ ఇల్లు జూటు మిల్లు కు దగ్గ ర ఆ చివర్లో ఉంది

.అక్కడ ఏడెనిమిది ఇళ్ళు మాత్రమె ఉన్నాయి . వెళ్ళిన రోజు వారి౦ ట్లో నే  భోజనాలు

కానిచ్చి వసారాలో సామాను ఇరికించి అక్కడే పడుకొన్నారు .సూర్యనారాయణ గారు

దగ్గ రలో ఒక ఇల్లు చూశానని ఇంకా పనులు పూర్తీ కాలేదని అవగానే వీరికే ఇస్తా నని

చెప్పాడని చెప్పి లాగించాడు .యూని వర్సిటి స్ట డస్


ీ బో ర్డ్ మీటింగ్ కూడా గుంటూరు లోనే

కనుక కొందరు పెద్దలు దువ్వూరి వారి౦టివసారాలోనే  మకాం .వారికి వీరిపై ఉన్న

వాత్సల్యం అది .వీరేకాక వారి స్నేహితులూ అంతే.విశాఖలో  ఉన్నా అలాగే .వీరింటే

ఉండటం వారికిష్టం .ఇరుకు ఇల్లు బాధ భరించలేక మారుదామని ఎన్ని ప్రయత్నాలు

చేసన
ి ా ‘’ఓనరుడు ‘’పడనివ్వలేదు .అద్దె తీసుకోమంటే మనలో మనకు అద్దె మాట

లెందుకు అని నంగనాచి కబుర్లు చెప్పేవాడు .

‘’వానరుడు’’ చెప్పిన ఇల్లు మాచర్ల వెంకటప్పయ్యగారిది .క్లా సులు ఉదయం 8 నుంచి

11 వరకే కనుక మధ్యాహ్నం ఇంటి వేట చేస్తూ ఆ ఇంటికి వెళ్ళగా ఆయనే ‘’నమస్కారం

మేస్టా రూ!’’అని దారిలో కనిపించి పలకరిస్తే ‘’మీ ఇంట్లో ఉందామని అనుకొంటే మేరు

ఎవరికో అద్దేకిచ్చినట్లు మాస్టా రు చెప్పారు ‘’అనగా ‘’అదేమిటి మాస్టా రు .మీరొస్తా రని అంతా
సిద్ధం చేసి చాలాకాలమైంది .మిమ్మల్ని అద్దెకు పంపమని ఆయనకు చెప్పి కూడా

చాలాకాలమైంది .ఒకసారి ఆయన కోమట్ల ఇళ్ళలో శాస్త్రి గారు ఉండనన్నారు ఇంకెవరికైనా

ఇచ్చేయండి అని నాతొ చెప్పారు కూడా అనగా  ‘’ ఆశ్చర్యపో యారు

దువ్వూరివారు..ఆయనకు డబ్బు అంటే మహా కక్కుర్తి .అద్దె తనకే వస్తు ందని మీకు

మాయమాటలు చెప్పి చాలా ఇబ్బంది పెట్టా డు ‘’అన్నారు శాస్త్రిగారికి సీన్ అర్ధమైంది

.’’మేమొచ్చేస్తా ం.మీరు ఇస్తా రా ?’’అని అడిగారు .’’మీరు వస్తే మాకు మహా భాగ్యం

.ఇప్పుడే ఇస్తా ం .పైన ఉన్న రెండు గదుల్లో మేముంటాం కిందనాలుగు పెద్ద గదులు  మీరు

వాడుకోండి .మీకు అనవసరమనిపిస్తే మీరే ఎవరికైనా రెండు గదులు అద్దెకిచ్చుకోవచ్చు

పెత్తనమంతా మీదే’’అనగా అద్దె యెంత అని అడిగత


ి ె ‘’అద్దేకోసం కట్ట లేదు మీవంటి విద్యా

స్వరూపులు ఉంటె చాలు .రాచకొండవారికి ఎంతిస్తే మాకు అంతే ఇవ్వండి .ఈ

మారుమూల అద్దెలకు ఎవరూ రారు .మీరు  చేరండి  చాలు .సెలవులకు వెళ్లే ముందు

సామానంతా ఇక్కడకు చేర్చి తాళం వేసుకొని  నిశ్చింతగా వెళ్ళండి .’’అన్నాడు .

  రెండురోజులయ్యాక రాచకొండాయనతో ‘’షావుకారు కనిపించాడు . వాళ్ళ

బందువులెవరూ రారట .కావాల్సివస్తే మాకు ఇస్తా మన్నారు ‘’అని చావుకబురు చల్ల గా

చెప్పారు .ఓనరుడికితన  పన్నాగం బయట పడిందని తెలిసి కిక్కురుమనలేదు .అద్దెకూడా

పది రూపాయలే అని చెప్పారు .’’మీకు విశాలంగా ఉంటుంది అదే మనకు కావాల్సింది

‘’అని కలర్ పూశాడు .సెలవలకు వెళ్ళే ముందు సామాను కొత్తి ంట్లో చేర్చి సెలవలతర్వాత

తిరిగొచ్చి ఆ ఇంట్లో చేరారు దువ్వూరివారు .ఈకొత్త యజమాని సౌజన్యం చాలా గొప్పది

అనిపించింది .ఒక రోజు ఉదయం ఆయన సుత్తీ మేకులతో వచ్చి ‘’మేడగదిలో చొక్కాలు

తగిలించుకోటానికి  రెండు మేకులు  కొట్ట బో తుంటే మా ఆవిదవచ్చి ‘’కింద బాబుగారు

ఉంటె ఈ శబ్దా లేమిటి ‘’అన్నది నాకు ఆలోచన తట్ట లేదు .మీ అనుమతి తో మేకులు

కొడుతాను .అన్నారు .అంతేకాదు ఆమె ‘’బాబుగారు వారానికో పదిరోజులకో మేడ మీదకు


వస్తా రు .గోడలనిండా మేకులు చూసి అసహ్యి౦చుకోరా “’అన్న ఆమె విజ్ఞ తకు దువ్వూరి

వారి కుటుంబం అమితాశ్చర్యపో యింది .

  శాస్త్రిగారి ప్రియమిత్రు లు పింగళి లక్ష్మీ  కాంతంగారు రోజూ  సాయంత్రం 4 గంటలకు

వీరింటికి రావటం ,ఇద్ద రూకలిసి మాచెర్ల రైలుకట్ట మీద షికారు చేయటం రివాజు

.చాలాసార్లు   పింగళి ‘’ఊళ్ళో ఇంటి అద్దెలు పెట్రేగి పో తున్నాయి.మూడు నెలల కోసారి

ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తో ంది .ఇప్పటికి మూడిళ్లు మారాను. మీ ఇంటి ఓనర్లు

మిమ్మల్ని   వెళ్ళమనరు సరికదా ,మీరెక్కడ   వెళ్ళిపో తారో నని భయపడుతూ

దాసులుగా ఉన్నారు. ఏమి మాయ ,మంత్రం వేశారో మీరు .మాక్కూడా ఆమంత్ర  చెప్పండి

‘’అని  నవ్వుతూ  అనేవారు .

 1946 లో యూని వర్సిటి తో పాటు దువ్వూరి వారి కుటుంబం కూడా మళ్ళీ విశాఖ

పట్నం చేరింది .బయల్దే రేరోజున యజమాని ఒక అందమైన చేతికర్ర కొని తెచ్చి

బహుమతిగా ఇచ్చి కుటుంబం అంతా రైలుదాకా వచ్చి ఆప్యాయంగా వీడ్కోలు పలికారు

.ఆకర్రను అత్యంత ప్రేమగా వాడుకొన్నారు శాస్త్రిజీ .’’విలువ వస్తు వుది కాదు ప్రేమది

‘’అన్నారాయన .’’న వసంతి హిప్రేమ్ణి గుణాః,న వస్తు ని ‘’ వస్తు వుకున్న విలుకకాదు

అందులోని ప్రేమను చూసి ఆన౦దించాలి  .

 మళ్ళీ విశాఖ వెళ్ళాక గుంటూరు హిందూకాలేజీ వారు వార్షికోత్సవానికి పిలిస్తే రెండు సార్లు

కుదరక మూడో పిలుపుకి పదేళ్ళ తర్వాత వెళ్ళారు  .వస్తు న్నట్లు వెంకటప్పయ్యగారికి

ముందే కార్డ్ రాశారు .ఓరుగంటి నీలకంఠ శాస్త్రి గారింట బస చేద్దా మనుకొన్నారు  .అప్పటికే

వెంకటప్పయ్య గారు అక్కడికి వచ్చిఉంనారు ‘’రేపు మీటింగు కనుక వీలు కుదురుతుందో

లేదో ఈ రోజే ,ఇప్పుడే మా ఇంటికి దయచేయాలి ‘’అని మర్యాదగా ఆహ్వానించారు మాజీ

ఓనరు గారు .దువ్వూరివారితో శాస్త్రిగారు కూడా వెళ్ళారు .


  వెళ్లే సరికి ఇంటిల్లి పాదీ దువ్వూరి వారికోసం వెయ్యి  కళ్ళలతో ఎదురు చూస్తు న్నారు

.ఇంట్లో అద్దెకున్న ప్లీడరు గారి తల్లిగారు కూడా ఉన్నారు .హాలులో కుర్చీలు బల్ల లలూ

అన్నీ  సిద్దంగా గా ఉన్నాయి .’’మీరు స్నానం కూడా చెయ్యలేదు సరాసరి వచ్చేశాం .

వెడదాం ‘’అన్నారు శాస్త్రిగారు కబుర్లు అయ్యాక .వెంకటప్పయ్యగారి భార్య ‘’ వెళ్ళటం

ఏమిటి ? బాబుగారు ఈ రాత్రికి ఇక్కడే ఉంటారని మేమంతా సంబర పడుతున్నాం ‘’అనగా

ముసలమ్మగారు ‘’మీరీపూట ఉంటారని వంట కూడా చేశాను ‘’అనగా శాస్త్రిగారు ‘’అమ్మా !

ఆయన ఉండే రెండు పూటలు మా ఇంట్లో నే భోజనం మీరాప్రయత్నంచేయద్దు ‘’అన్నారు

.ముసలమ్మగారు ‘’బాబుగారూ !మీరు వెళ్లి పదేళ్ళు అయింది మేమొచ్చి అయిదారేళ్ళు

అయింది .ఈ కుటుంబం అంతా ఎప్పుడూ మీ కుటుంబం గురించే ముచ్చటగా

చెప్పుకొంటారు .ఎప్పుడో అద్దెకు ఉండి వెళ్లి పో యిన వారిమీదింత అభిమానం ఏమిటి అని

ఆశ్చర్యపో తాం .వీరిపెద్దమ్మాయి మాణిక్యం  కాపురానికి వెళ్ళినా ,మీరోస్తు న్నారని

వారినడిగి ముగ్గు రు పిల్లలతో సహా తీసుకొచ్చారు .ఆ అమ్మాయి మీ మీద ఒకనేరం నాతొ

చాలా సార్లు చెప్పింది .మీరు వస్తు న్నారుగా అడుగుదామని కాచుక్కూచున్నాను .అసలు

విషయం ఏమిటంటే .తనూ ,తండ్రీ మీ పెరటి పూలమొక్కలను జాగ్రత్తగా పెంచుతున్నా

ఆమ్మాయిని ఆ పూలు కోసుకో నివ్వలేదట. ఇదే అభియోగం .నిజమేనా .కొన్ని

రోజులతర్వాత ఒక రోజు మీరే రోజుకు ఒక్క పువ్వు మాత్రం  కోసుకోమన్నారట.నిజమేనా

బాబుగారూ !’’అనగానిజమే జ్ఞా పకమొచ్చింది అన్నారు దువ్వూరిజీ .అప్పుడా

పిల్లవయసు 11-12 మధ్య .ఇప్పుడు ముగ్గు రు బిడ్డ ల తల్లి .వెంకటప్పయ్యగారి భార్య

సుబ్బప్ప లోపలి వెళ్లి రెండు గ్లా సులతో ఏదో పానీయం తెచ్చి ఇద్ద ర్నీ పుచ్చుకోమన్నది

.అది సంధ్యాసమయం ఏదీ తీసుకొను అన్నారు . కళ్ళ నీళ్ళతో  వారమ్మాయి  ‘’ఇదికాఫీ

కాదు టీ నాన్నా .నీకోసం నేనే లోపలి వెళ్లి తయారు చేశాను పుచ్చుకోవా నాన్నా

‘’అనగానే గుండె ద్రవీభవించింది దువ్వూరివారికి .పదేళ్ళ క్రితం అలవాటు గుర్తు పెట్టు కొని
ఆప్యాయం గాచేసి ఇచ్చిన ఆపిల్ల తండ్రిపై ఉన్న ప్రేమకు కళ్ళు చెమర్చాయి .అది గ్లా సు

అంటే చిన్న గ్లా సుకాదు,10 అంగుళాల పొ డవున్న ఆప్కోరా చె౦బు .సమయంకాని

సమయమైనా ఆప్రేమకు పులకించి గడగడా తాగే శారు .సంతృప్తి ,కళ్ళనీళ్ళతో  వంగి

దువ్వూరివారి కాళ్ళు పట్టు కొంది ఆపిల్ల .దువ్వూరి వారికీ కంటి నిండా నీరే .’’లేమ్మా

‘’అని,అక్కడ మరోకుర్చీ లేకపో వటంతో ఆ పిల్లలతల్లిని తన కుర్చీలోనే కూర్చోపెట్టు కొని

తలనిమిరి ఆశీర్వదించారు .నీలకంఠ శాస్త్రిగారు వెంకటప్పయ్య గారి  కుటుంబం ,ప్లీడరుగారి

తల్లిగారు అందరూ యెంతో సంతోషం, ఆనందం, ఆశ్చర్యం పొ ందారు .దీనిపై దువ్వూరివారు

‘’ఈ ప్రేమలు ఇప్పటివికవు. జన్మాన్త రీయలై ఉండాలి ‘’వ్యక్తిజన్మాంతర ప్రీతిం మనస్స్ని

హృద కారణం ‘’అంటారు .ఎప్పుడో అద్దెకున్న వ్యక్తిపై అందునా తమకులం వాడు కూడా

కాని వారిపై జన్మా౦తర౦  వరకు నిలిచిపో వటం ఏమిటి ‘’అని ఆర్ద్రంగా అన్నారు దువ్వూరి

శాస్త్రిగారు .తనవాడే అయిన పాత ఇంటి యజమాని చేసిన ద్రో హానికీ దీనికీ ఎంతతేడా ?

కులంకాడు గుణమే గౌరవం .ఈ   దృశ్యం కళాతపస్వి విశ్వనాథ్ తీసే సినిమా సీన్ లాగా

ఉందని పించింది కదా .ఆర్ద్రత అంటే ఇదే .దీనిలో నిష్ణా తుడు విశ్వనాథ్.అందుకే

ఆయనసినిమాలు మనసులో స్థిరంగా నిలిచిపో తాయి కళ్ళవెంట ఆనంద బాష్పాలు ధారా

పాత౦గా కారిపో తాయి .అదీ ఆన౦దానికి పరాకాష్ట .

  ఆధారం –దువ్వూరివారి స్వీయ చరిత్ర


దువ్వూరి వారికి రెండవ సారి అకస్మాత్తు గా  మాట నోట రానందున ,విషయంతెలిసిన

ఆచార్య బిరుదు రాజు రామరాజు గారు శాస్త్రి గారికి జాబు రాసి ‘’మీరొకసారి జిల్లెళ్ల మూడి

వెళ్లి అమ్మను చూసివస్తే మంచిది ‘’అని సలహా ఇచ్చారు.ఈవిషయం చాలాకాలం

మనసులో ఉన్నా వెళ్లలేకపో యారు అప్పటి వరకు .గుంటూరు వెళ్లి శిష్యుడు ఆచార్య

ఎస్వీ. జోగారావు గారింట బసచేసి కోరికచెప్పగా, ఆయనకూడా ఆమధ్యే వెళ్లి వచ్చానని

అనటం తో, కోరిక  బలపడి,నరసిహాచార్యులగారితో అనగా, తానూ వెళ్ళాలనే

అనుకొన్నానని కుదరలేదని  తనకారులో కలిసి వెడదామనీ,  బలమిచ్చి మరో ముగ్గు రు 

ఆప్తు లతో తో కలిసి జిల్లెళ్ళమూడి కి రాత్రి 7 గంటలకు కారులో చేరుకొన్నారు .వాకబు చేస్తే

అమ్మ డాబా పైన ఉన్నదని తెలిసి డాబాపైకి అమ్మ సన్నిధికి చేరి ,దూరాన్నుంచే

నమస్కరించి కూర్చున్నారుఅంతా .ఆమెకు ఒక వైపు మగవారు, మరో వైపు ఆడవారు

భక్తి తో కూర్చుని ఉన్నారు  .ఆమె యెవరితొనూ మాట్లా డలేదు  .అలా ఒక అరగంట

గడిచాక, వీరందరికీ అమ్మను చూస్తు ంటే దుఖం పొ ర్లు కొచ్చింది .కళ్ళ వెంట ఒకటే

ధారాపాతం.ఆమె వీళ్ళ వైపు చూస్తూ నే ఉంది .ఏదో ఒక గంట మోగింది .ఒక్కొక్కరే

అమ్మను చేరి పాదనమస్కారాలు చేసి వెడుతున్నారు .వీరు కూడా వెళ్ళారు.

దువ్వూరివారు అమ్మ పాదాలు పట్టు కొని నమస్కరించారు .


 అప్పుడు అమ్మ ‘’కూర్చో నాన్నా !’’అన్నది. అందర్నీ కూర్చోమన్నది .ఎవరూ

ఏమీమాట్లా డలేదు. కొంతసేపటికి ప్రక్కకు చెయ్యి జాపింది .మాతృశ్రీ సన్ని ధాన భాగ్యశాలి

డా.పన్నాల రామకృష్ణ గారు అమ్మ చేతిలో నాలుగు చక్రకళి


ే పళ్ళు పెట్టా రు .వాటిని

దువ్వూరివారి  చేతుల్లో ఉంచింది అమ్మ .అందరికీఅలాగే ఇచ్చింది .మౌనమే రాజ్యం

చేస్తో ంది .కాసేపు తర్వాత శాస్త్రి గారి చేతిలో పండు తీసుకొని ,వొలిచి ఒక ముక్క ఇవ్వ

బో యింది .మళ్ళీరెండుచేతులు సాచారు శాస్త్రిగారు .చేతుల్లో ఉంచకుండా నోటిదగ్గ ర చెయ్యి

జాచింది .నోరు తెరిచారు. నోట్లో పెట్టింది  .నమిలి మింగటం కనిపెట్టి ,మరో ముక్క

అందించింది .అన్నిపళ్ళు తానే ఒలిచి ముక్కలు చేసి నోటల


ి ో పెట్టి తిని పించింది

.ఊహించని ఇషయం ఇది .’’చిన్నప్పుడు ఏడాది ,రెండేళ్ళ వయసులో అన్నప్రా సన

అయిన కొత్త లో మా అమ్మ తినిపించిన గోరు ముద్ద లు జ్ఞా పకం లేవుకాని ,అప్పుడు

ఎలాంటి అనుభవం కలిగి ఉంటుందో  ఇప్పుడు అలాంటి అనుభూతి కలిగి ,ఎంతతృప్తి

కలిగిందో చప
ే ్పలేను ‘’అన్నారు దువ్వూరి వారు ‘’నన్నుగన్న తల్లో ,నా పాలిదైవమో ఇట్లా

మాహా వాత్సల్యం తో తినిపిస్తో ంది అన్న తృప్తి మనసులో ఒక మూల ఉన్నా ,అరే,ఈ

పళ్ళు జానెడు పొ డవున ‘’పొ తకల్లా ’’ ఉన్నాయే !ఒక్కొక్కటి వరుస పెట్టి తిని

పిస్తో ందే.అమ్మ అనుగ్రహానికి ఆన౦దిస్తు న్నాం  కాని అజీర్ణం పట్టు కొంటుందేమో అని

సంకోచం .అన్నిటికీ అమ్మే ఉందని ధైర్యంగా పళ్ల న్నీ తినేశాను ‘’అని అనుభూతి పొ ందారు .

   అమ్మ చనువిచ్చింది కదా అని శాస్త్రిగారు ‘’అమ్మా !అమ్మ దగ్గ రకు పనిమీద రాలేదు

.లోకంలో తల్లి దగ్గ రకు పిల్లలు ఎందుకు వస్తా రో అందు కోసమేవచ్చాం ‘’అన్నారు .అమ్మ

‘’అవున్నాన్నా !అమ్మదగ్గ రకు పిల్లలు రాకపో వటానికి ఏదైనా కారణం ఉండవచ్చు కాని

,రావటానికి కారణం  ఎందుకు “”?అనగానే ‘’ఆమె లోతైన భావానికి ,ఆముచ్చటైన

మాటకు తబ్బిబ్బయ్యారు .అమ్మ ‘’నాన్నా  !చాలాసేపటి నుంచి కూర్చున్నావు శ్రమగా

ఉందా ?’’అని అడిగత


ి ె ‘’అమ్మ సన్నిధిలోకూర్చోవటం కనుక యెంత సేపైనా శ్రమగా లేదు
‘’అన్నారు .అక్కడి వారి వైపుచూసి ‘’నాన్నకు శ్రమలేకుండా ఖాళీమంచం ,పక్కాదిండు

అన్నీ చూడు ‘’అన్నది .వీరంతా లేచినిలబడి వ౦దనం చేసి  బయటికి వచ్చి వారికి

అప్పటికే ఏర్పాటు చేసన


ి వాటిపై విశ్రమించారు .సాపాటు చేశారు ఆచార్యులవారు

.’’ఇక్కడికి వచ్చే వారు, వచ్చి స్థిరపడిన వారు అంతా అమ్మ బిడ్డ లే

.జిల్లెళ్ళమూడిఓరియెంటల్ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మగారు ,కాలేజీ

పండితులు వచ్చి ఎంతో ఆదరాభిమానాలు ప్రదర్శించారు .పన్నాల వారు అమ్మపై ఎన్నో

గ్రంథాలు సుప్రభాతం రాశారు .సంస్కృతం లో .అమ్మపై ‘’పావకప్రభ ‘’గొప్ప సంస్కృత

కావ్యం రాశారు .దీన్నిఒకామే ఆంగ్ల ం లోకి అనువదించింది ,అ౦బికాకాసహస్రనామస్తో త్రం

,అంబికా కరావలంబం ,అంబికా నవరత్నమాల మొదలైన 20 గీర్వాణ రచనలు చేశారు

.కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని రాసిన సంస్కృత ‘’ఉమాసహస్రం ‘’కు తెలుగు

అనువాదం చేశారు  .పొ న్నూరు సంస్కృత కాలేజి మాజీ ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ తూములూరు

శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు నాపై ఆదరం తో పన్నాలవారి సెల్ నంబర్ ఇవ్వగా

హైదారాబాద్ లో వారింటికి వెళ్లి ఇంటర్వ్యు చేసి వారిచ్చిన పుస్త కాలు చదివి వారిపై

గీర్వాణ౦ -2 లో పన్నాలవారిపై రాసే భాగ్యం నాకు కలిగింది .

  మర్నాడు ఉదయమూ ‘’ప్రేమస్వరూపిణీ,ప్రత్యక్ష దేవతామూర్తి అమ్మ దర్శనం చేసి ‘’

సంతృప్తిచెంది ‘’అమ్మ చూపు ‘’కు తన్మయులయ్యారు ‘’ఆమెను చూస్తు న్నంత సేపూ

బాహ్య దృష్టికి కాని  ,మనో నేత్రా నికి కాని మరేదీ గోచరించలేదు .అదో ఆకర్షణ ,అదో రీతి

తన్మయత్వం ‘’అని మహా అను భూతిపొ ందారు దువ్వూరివారు .ఉన్న విశేషమంతా అమ్మ

చూపులోనే ఉంది .మనతో మాట్లా డదేమిటి అనే భావం రాదు .మాటాడుతున్నట్లే ఉంది

,ఆదరిస్తు న్నట్లే ఉంది ,జాలి పడుతున్నట్లే ఉంది ,బుజ్జ గిస్తు న్నట్లు ధైర్యం చెబుతున్నట్లు

ఉంది .ఇవన్నీ కంటి చూపులలోనే ఉన్నాయి .ఆ చూపు మహిమే మాతృశ్రీ జిల్లెళ్ళ మూడి

అమ్మ చూపు .ఉదయం పాద నమస్కారం అయ్యాక ,గదిలోకి వెళ్లి పో యింది


.లేద్దా మనుకొంటు౦డగా,సన్నిధానులు కాసేపు ఆగమన్నారు .అందర్నీ పంపేసి ,ప్రత్యేక

దర్శన అనుగ్రహం ఇవ్వగా,ఆమె మంచాన్ని ఆనుకొని కూర్చున్నారు .అమ్మ ‘’నా చేయి

పట్టు కొని తిరగ ,బో ర్లా తిప్పి ,తన వ్రేళ్ళతో నిమురుతూ ,ఎన్నో కుశలప్రశ్నలు వేసి

మాట్లా డుతోంది .ఇలా చేయటం తో నా కంఠ దో షాలను ,నాలుక దో షాలను  వ్రేళ్ళద్వారా

బయటికి లాగేస్తో ంది ‘’అని పించింది శాస్త్రి గారికి .’’అదొ క భావన ,నమ్మిక ,.నమ్మిక

లేకపో తె ప్రపంచం లేదు .సృష్టి అంతా మన నమ్మకం పైనే ఉంది .’’యాదృశీ భావనా యత్ర

సిద్ధిర్భవతి తాదృశీ’’’’అను కొన్నారు .’’బ్రహ్మ తన సృష్టిలోఅక్కడొ క బొ ట్టూ అక్కడొ క బొ ట్టూ

గా ఉన్న వాత్సల్య రసాన్ని అంతనూ పో గు చేసి ,ఒక్క ‘’అమ్మ ‘’హృదయం లో ఉంచి

నట్టు న్నాడే అని తోచింది .అమ్మసన్నిధికి వెళ్ళే టప్పటికి నా వయసు 74.అమ్మ దగ్గ ర నా

వయస్సు 7+4=11 ఏళ్ళ పసివాడిని అని నేను అనుకొన్నాను .ఆమె కూడా అలాగే అను

కొని ఉంటుంది .వదల్లేక వదల్లేక అమ్మను వదిలి వదిలి వచ్చాము ‘’అని దివ్యానుభూతితో

అన్నారు దువ్వూరివారు .

  తర్వాత ఎప్పుడో ప్రముఖ లింగ్విస్ట్ ఆచార్య భద్రి రాజు కృష్ణ మూర్తి గారు కనిపించి

‘’అమ్మను చూసి వచ్చారట కదా ‘’అనగా ‘’నీకు ఎలాతెలిసి౦దో య్ .ఎట్టా తెలిసింది?’’ అని

అడిగారు .’’ఈ మధ్యే కుటుంబం తో వెళ్లి వచ్చాం మాస్టా రూ .మీరు వచ్చినట్లు అమ్మ

చెప్పింది ‘’అన్నారు .అమ్మ చెప్పింది అంటేఆశ్చర్య పడ్డా రు దువ్వూరి వారు .’’నా మీద

అమకు  యెంత ప్రేమకలిగిందో ?ఎట్టా కలిగిందో ?అని లోపల పొ ంగిపో యాను ‘’అన్నారు

శాస్త్రీజీ .

ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర .


''నూక వప్పెచిమాః-క్రమాత్ ''
ఇదేమిటి తలా తోకా లేని శ్లో కం తెచ్చి హడల గొడుతున్నావని అనుకోకండి .''స్టేషన్సు
బెబ 0 శాఖాయా0 -నూ క్రా శ్యాది నిర్ణయహ '' అని 

-పూర్తిశ్లో కం  శ్లో కం మొదటి పాదానికే కంపరమొస్తే  


శేషం యేమిటి స్వామీ అనకండి . దీనికో కధ ఉంది .చెబుతా వినండి సారీ చదవండి .
 దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు 18 యేళ్ళు చిట్టి గూడూరు ఓరియెంటల్ కాలేజీ లో
వ్యాకరణ శాస్త ్ర బో ధకులుగా ఉన్నారు .వారు స్వగ్రా మం మసకపల్లి వెళ్ళటానికి బందరు
వరకు ఒంటెద్దు బండీలో వెళ్ళి ,అక్కడ బెజవాడ పాసెంజర్ యెక్కి బెజవాడ్  చేరి
అక్కడినుంచి  ట్రెయిన్ లో వెళ్ళేవారు .వచ్చేటప్పుడూ అదే రూటు . బెజవాడ బందరు
మధ్య దూరం 50 మైళ్ళే కానీ హాల్టు లు 12.. ట్రెయిన్ నడిచే సమయంకంటే ఆపుల
సమయం యెక్కువై దున్నపో తు నడకగా పాకీ బండీలా ఉండేది . విసిగెత్తేది ప్రయాణం .
అందులో శాస్త్రిగారికి ఈ హాల్టు ల పేర్లు అసలు గుర్తు ండేవి కావు . ఒకసారి అలాగే బెజవాడ
నుండి బందరు పాసెంజర్ లోవస్తు న్నారు . ప్రక్కన కూర్చున్న ఒక పెద్దమనిషిని  బెజవాడ
దాటగానే'' తర్వాత స్టేషన్ యేదండి''అని అడిగారు .ఆయన ''తరిగొప్పుల ''అన్నాడు
.కాసేపాగి మళ్ళీ అదే ప్రశ్న వేశారు శాస్త్రీజీ .''ఇందుపల్లి ''అన్నాడు . మరికొంత సేపటికి
తర్వాత హాల్ట్ యేదిఅని అడిగితే ,ఆయన విసుగు ముఖంతో ''మీకేమైనా సంస్కృత
జ్నానముందా""అని అడిగాడు . ''యేదో కొద్దిగా వచ్చు లెండి ''అన్నారు ..'' నాకూ
ఒకప్పుడు ఈ పేర్లు గుర్తు ండక ఒక శ్లో కం అల్లు కున్నాను ..అది చెబుతా విని గుర్తు
పెట్టు కోండి .యెవరినీ ప్రశ్నలతో వేధించక్కర్లేదు ''అని తాను అల్లిన పైశ్లో కాన్ని చెప్పాడు
శాస్త్రిగారు ధారణ చేసి బెజవాడ నుంచి బందరు వరకు ఉన్న స్టేషన్ల ను దాని ద్వారా గుర్తు
పెట్టు కొన్నారు  .ఇంతకీ శ్లో క భావమేమిటి వెంకటేశా అంటే 
బె-బెజవాడ ,రా-రామవరప్పాడు ,ని-నిడమానూరు ,ఉ-ఉప్పులూరు ,త-తరిగొప్పుల ,ఇం-
ఇందుపల్లి ,దో -దో సపాడు ,గు -గుడివాడ ,నూ -నూజెళ్ళ,క-కవుతర 0,వ-వడ్ల మన్నాడు,పె-
పెడన,చి-చిలకలపూడి ,మ-మచిలీ పట్నం 
బెబం శాఖయా -అంటే బెజవాడ -బందరు లైన్ లో స్టేషన్సు -అంటే స్టేషన్లు అని అర్ధం
అయింది కదా 
 దువ్వూరివారికి ''నూక్రా స్యాత్ ''అంటే యేమితో అర్ధం కాలేదు .మనకీ అంతేకదా సారూ
.మోహ మాటం లేకుండా ఈ శ్లో కం అల్లినాయన్నే ప్రశ్నించారు .''కవి హృదయం చెబితేకాని
తెలియదు లెండి ''అని చిరునవ్వు నవ్వి ''యేమీ లేదు మాస్టా రూ!నూ-అంటే నూజెళ్ళ లో
క్రా -అంటే క్రా సింగ్ ,స్యాత్  -అంటే అవుతుంది అని చెప్పాడు .హమ్మయ్య అనుకోని ''నాకు
చాలా శ్లో కాలు నోటికి వచ్చుకాని ఇంతఉపయోగించే శ్లో కం యేదీ లేదు అయ్యా మీ అడ్రస్సు
వగైరా ''అంటూండగానే యేదో స్టేషన్ వచ్చి ఆ సహ ప్రయాణీకుడు ,ఈ శ్లో క రచయిత
గబగబా దిగి వెళ్లి పో యాడు . చాలాబాధ పడి,ఆయనెవరో,యే వూరో ,యేం  చేస్స్తున్నాడో
తెలుసుకోలేక పో యానే అని ఆ అజ్నాతకవి గురించి బాధ జీవితాంతం బాధపడుతూనే
ఉన్నారు దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారు 
ఆధారం -దువ్వూరి వారి స్వీయ చరిత ్ర

చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన –

చిట్టి గూడూరు అంటే కృష్ణా జిల్లా బందరు దగ్గ రున్న గ్రా మం .ఆపేరు చెబితే శ్రీ మత్తి రుమల

గుదిమెట్ల వరదా చార్యులు అంటే ఎస్ టి జి వరదా చార్యుల  వారి పేరే ముందు
జ్ఞా పకమొస్తు ంది .కారణం అక్కడ సంస్కృత కళాశాల స్థా పించి కృష్ణా గుంటూరు జిల్లా ల

లోని వారెందరికో చదువుకొనే వీలు కలిగించిన మహానీయులాయన .

  విజయనగరం మహారాజా కాలేజిలో ప్రధాన అధ్యాపకులు గా చేసి అక్కడే తెలుగు

వ్యాకరణ బో ధకులుగా శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారిని నియమించుకొని ,తర్వాత

ప్రా చ్య పాఠశాలలపాలనా వ్యవహారాల పర్యవేక్షకునిగా పని చేసి ,తర్వాత ఈ ఇద్ద రు

కొవ్వూరులో శ్రీ తల్లా ప్రగడ సూర్య నారాయణ రావు గారు కార్యదర్శిగా ఉన్న గౌతమీ

సంస్కృత కాలేజిలో చేరి ,కొంతకాలం అయాక వరదాచార్యులవారికి స్వగ్రా మం చిట్టి

గూడూరులో సంస్కృత కళాశాల స్థా పించాలనే కోరిక కలగటం తో ,దువ్వూరి వారు ,వేదాల

తిరు వెంగళాచార్యులుగారు కొవ్వూరు కాలేజిలో చదువుతున్న సగం మంది విద్యార్ధు లతో

సహా అందరు ఒక రైలులో బయల్దే రారు .

  కాలేజి పెట్టా లంటే క్లా సులు నడిచి ,ఒక అధికారి వచ్చి చూసి రికగ్నిషన్ ఇవ్వాలి

.అప్పటికి ఇంకా విశాఖలో (1923)లో ఆంద్ర విశ్వవిద్యాలయం పుట్ట నే లేదు .అప్పటికి

మద్రా స్ యూని వర్సిటి యే అన్నిటికీ .శాస్త ్ర గారినీ ,విద్యార్ధు లను బెజవాడలో దిగిపో యి

,చిట్టిగూడూరు చేరి మర్నాడే  కళాశాల ప్రా రంభించమని చెప్పి, వరదాచార్యులుగారు

సరాసరి స్ట డీస్ బో ర్డ్ మీటింగ్ కు మద్రా స్ వెళ్ళారు .అలాగే దువ్వూరి వారు చిట్టిగూడూరు

లో సంస్కృత కాలేజి ప్రా రంభించారు .కాలేజి ప్రా రంభమైన నాలుగవ నాటికి ఆచార్యులవారు

రికగ్నిషన్ సాధించి తీసుకొని గూడూరు చేరారు .తర్క అలంకార శాస్త ్ర బో ధకులుగా

శాస్త్రిగారితో కొవ్వూరు ను౦చి వచ్చిన శ్రీ వేదాల తిరువెంగళాచార్యులు గారున్నారు.

దువ్వూరి వారు తెలుగుకు ఉన్నారు .సాహిత్యం ,లాంగ్వేజ్ లిటరేచర్ కు

వరదాచార్యులవారున్నారు .వ్యాకరణానికి విజయనగరం నుంచి శ్రీ కరి రామానుజా

చార్యులను రప్పించి చేర్చుకొని కాలేజి అన్ని ఫాకల్టి  లతో ఆరంభమై నడిచింది .అందరు
ఎవరి సబ్జెక్ట్ లో వారు సర్వ స్వతంత్రు లు ,మహో త్సాహవంతులు .కనుక తమ సత్తా

చాటారు .

  కాలేజి ఆయితే ప్రా రంభమైంది కాని 50 మంది ఉన్న విద్యార్ధు లకు తరగతులనిర్వాహణ

కు భవనాలు కాదుకదా తాటాకు పాకలు కూడా లేవు .అధ్యాపకులకు ఉండటానికి

కొంపలు లేవు. అంతా వరదాచార్యులవారి విశాలమైన భవనం లోనే .క్లా సులు ఎవరింటి

దగ్గ ర వారే నిర్వహించేవారు ఆచార్యులవారి ఇంట్లో ని గదులలో ఉంటూ .నాలుగు పండిత

కుటుంబాలు 50 మంది విద్యార్ధు లకు వసతి చదువు అన్నీ అక్కడే .అంతా ఎదురుగానే

ఉ౦డేవారుకనుక ,అస్త మానంమానం పాఠాల యావ తప్ప వేరే ఏదీ ఉండేదికాదు

.విద్యార్ధు లూ అలాగే అలవాటు పడిపో యారు. వినోదానికి వెళ్ళాలంటే ఆరుమైళ్ళ దూరం

లోని బందరు వెళ్ళాలి .కనుక సాహసం చేయకుండా విద్యార్ధు లు చదువు మీదే ఏకాగ్ర

దృష్టి పెట్టేవారు .ఇక్కడ చదువు బాగా చెబుతున్నారన్నవార్త కృష్ణా గుంటూరు జిల్లా లలో

వేగంగా ప్రా కి కమ్మవారి పిల్లలు సంస్కృతాంధ్రా లు నేర్వాలనే ఆసక్తితో వచ్చి చేరారు

.ఎవరొచ్చినా చేర్చుకోవటం, ఉన్నంతలో వారికి సౌకర్యాలు కలిగించటం వరదా చారిగారి

ప్రత్యేకత .స్మార్త ,వైష్ణవులకన్నా ,కమ్మవారి విద్యార్ధు ల సంఖ్య పెరిగి పో యింది .ఊళ్ళో

సుమారు నలభై కుటుంబాలు మాత్రమె ఉండేవి.అన్యోన్యంతో అధ్యాపక  విద్యార్ధు లు మెలగి

ఆదర్శంగా నిలిచారు .

  అమరం ,ధాతువులు ,అస్టా ధ్యాయీ ,చి౦తా మణి కారికలు  ,అధర్వణ కారికలు 

క్లా సులలో కాకుండా తీరిక సమయాలలో పగలో, రాత్రో , తెల్లవారు ఝామునో సంతలు

చెప్పేవాళ్ళు .నోటికి వచ్చాక మర్చిపో కుండా అప్పుడప్పుడు ఏకరువు పెట్టించేవారు

.ఇదంతా మనం చెప్పుకొనే ‘’ఎక్స్ట్రా కర్రిక్యుల వ్యాసంగం అన్నమాట .’’పుస్త కేషు ఛయా

విద్యాపరహస్తేచ యద్ధ నం సమ యేతు పరిప్రా ప్తేనసా ,విద్యా న తద్ద నం ‘’ అన్నట్లు కాకుండా

,పరీక్షల్లో ,బో ధనలో అవసరానికి గ్రంథం తో పనిలేకుండా ముఖ్యమైనవన్నీ నోటికి వచ్చేట్లు


చేసవ
ే ారు .మౌఖిక పరీక్షలుపో యి రాత పరీక్షలు వచ్చాయికనుక ,ప్రశ్నాపత్రం లో వాటికి

తగినట్లు జవాబులు రాయటానికి వ్రా తపని ఎక్కువగా చేయించేవారు .ఈ నలుగురే

ఆలోచించి అమలు చేసేవారు .కాంపో జిషన్ క్లా సులు దువ్వూరివారేనిర్వహించారు.వ్యాకరణ

విద్యా ప్రవీణ  సాహిత్య విద్యా  ప్రవీణ,భాషా ప్రవీణ పిల్లలంతా ఈక్లా సుకు వచ్చి శిక్షణ

పొ ందేవారు .ఈక్లా సులో సుమారు 25 మంది విద్యార్ధు లు ,మిగిలిన క్లా సులలో సుమారు

10 మంది ఉండటం వలన విద్యావ్యాసంగం మహా రమ్యంగా సాగేది .అర్ధంకాని పిల్లా డి’’

తెల్లమొహం ‘’చూసి గుర్తించి  ,మరొకమారు బో ధించేవారు .

 నేర్చిన వ్యాకరణ జ్ఞా నం వ్రా తలలో ప్రతి ఫలించిందో లేదో కనిపెట్టేవారు .ఏదో విషయం

మీద విపులంగా వివరించి వ్యాసం రాయించేవారు. దువ్వూరివారు సరదాగా ఎన్నో రకాల

ఎక్సర్ సైజులు చేయించి పుస్త కాలను ఒకరి పుస్త కం ఇంకోరికిచ్చి దిద్దించి తప్పులున్న

చోట్ల గీతలు పెట్టించి,తప్పేమిటో తెలుసుకోనేట్లు చేయించేవారు .ఎవరైనా పొ రబాటున

తప్పు గీత గీస్తే దాన్ని కనిపెట్టిన విద్యార్ధి శాస్త్రి గారికి ఫిర్యాదు చేస్తే ,దానిపై చర్చించి

,సరిచేయి౦చేవారు.ఒకసారి చేసినతప్పులు మళ్ళీ చేసేవారుకాదు విద్యార్ధు లు .ఇదే కాక

శీఘ్ర లేఖనం ,సుశబ్ద అపశబ్ద వివేచనం బాగా అలవడేది .అందరికీస్వంత కాలేజి అనే

భావం మనసులో కలిగి అంకితభావం తో పని చేసి, కళాశాల అభివృద్ధికీ విద్యాభి వృద్ధికీ

తోడ్పడ్డా రు

  1923 నుంచి 18 ఏళ్ళు 1941 దాకా దువ్వూరి వారి అమూల్య సేవలు చిట్టిగూడూరు

కాలేజికి లభ్యమయ్యాయి .  1929 లో దువ్వూరి వారి గురువులు ‘’ప్రౌ ఢ వ్యాకరణ’’కర్త  శ్రీ

వఝల చిన సీతారామ శాస్త్రిగారు   తెలుగులో దువ్వూరివారికి విజీనగరం కాలేజిలో

గురువులు ,రెండవ సారి సెనట్


ే కు పో టీ చేయాలని భావిస్తే ,ఆ పో స్ట్ గౌరవం  చిట్టి

గూదూరుకే దక్కాలని వరదాచార్యులుగారు భావించి పో టీగా దువ్వూరివారిని నిలబడమని

నచ్చచెప్పి నామినేషన్ వేయించారు .గురువుగారు శిష్యుడిని నయానా భయానా బెదిరించి


విత్ డ్రా  కమ్మని కోరినా లాభం లేక అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని తనకు బదులుగా

పెట్టి జోరుగా ప్రచారం చేయించారు .అప్పటికి విజయనగరం కొవ్వూరు తెనాలి

చిట్టిగూడూరు కాలేజీలలో అధ్యాపకుల వోట్లు 10.వజ్జ లవారి ప్రయత్నాలన్నీ వమ్మై,ఎన్నిక

జరగగా దువ్వూరి వారికి అవ్వారివారికి చెరిసమానంగా ఐదేసి ఓట్లు వచ్చి టైగా మారితే

,బెజవాడలో వైస్ చాన్సలర్ కట్ట మంచి రామలింగారెడ్డి గారు రిజిస్ట్రా ర్,చెట్టిగారి సమక్షం లో

ఆఫీసులో ఒక పెద్ద డబ్బాలో దువ్వూరి ,అవ్వారి పేర్లు రెండు చీటీలు రాసిపడేసి ఒక

గడ్డికోసే ముసలతనితో తీయిస్తే దువ్వూరి వారి చీటీ తీయగా ,వెంకటరమణ శాస్త్రి గారు

సెనట్
ే మెంబర్ అయి చిట్టిగూదూరుకు గౌరవం దక్కించి వరదాచార్యులవారి ఈప్సితాన్ని

నెరవేర్చారు .తర్వాత దువ్వూరివారు తెలుగు స్ట డస్


ీ బో ర్డ్ మెంబర్ కూడా అయ్యారు

.యూనివర్సిటి ఆవిర్భావం నుంచి వరదాచార్యులవారే అవిచ్చిన్నంగా 45 ఏళ్ళు చైర్మన్ గా

కూడా ఉండి,సంస్కృత భాషా వ్యాప్తికి యెనలేని సేవ చేశారు .సంస్కృతం బో ర్డ్ మెంబర్గా

ఆచార్యులవారు ,తెలుగు బో ర్డ్ మెంబర్ గా దువ్వూరి వారు ఒకే కాలేజీ నుంచి వచ్చి రికార్డ్

సాధించారు .

ఆధారం –కళాప్రపూర్ణ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి స్వీయ చరిత్ర .

 
తిరుమల రామచంద్ర

డా.తిరుమల రామ’’ చాంద్రా ’’యణ’’మే -1

పరిశోధనా పారంగతుడు

సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, పరిశోధకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు


తిరుమల రామచంద్ర. సంస్కృతం, ప్రా కృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్ల ం, ఆంధ్ర
భాషలలో అనితరసాధ్యమైన పాండిత్యం, పరిశోధనా పాటవంతో వారు చేసన
ి రచనలు -
తెలుగు భాష, సాహిత్య ప్రియులకు కరదీపికలు. సంస్కృతం, ప్రా కృతం, కన్నడం, తమిళం,
హిందీ, ఇంగ్లీషు భాషలలోని అనేక అపురూప రచనలను తెలుగులో అనుసృష్టి చేశారు.
శతాధిక రచనలు వారు చేసన
ి ప్పటికీ, ఇప్పటికీ దాదాపు పాతిక మాత్రమే పుస్త కరూపంలో
వచ్చాయి. చీకటి కోణాల్లో దాగున్న తెలుగుకు తన పరిశోధనల ద్వారా వెలుగునిచ్చిన
తిరుమల రామచంద్ర రచనలు తిరిగి తెలుగువారికి అందకుండా అంధకారంలో మ్రగ్గడం
క్షంతవ్యం కాదు.

తిరుమల రామచంద్ర వ్రా సిన 'మన లిపి-పుట్టు పూర్వోత్త రాలు' అయినా, 'నుడి-నానుడి'
అయినా 'సాహితీ సుగతుని స్వగతం' అయినా, 'మరుపురాని మనీషులు' అయినా,
'గాథాసప్త శతి'లో తెలుగు పదాలు అయినా ఏ ఒక్కటి అమెరికా లాంటి పశ్చిమదేశంలో
రచించి ఉంటే పరిశోధనాత్మక రచనలకుగాను జర్నలిస్టు లకిచ్చే 'పులిట్జ ర్' అవార్డు ఎప్పుడో
వచ్చి ఉండేది. ఆయన చివరి రోజులలో వ్రా సిన ఆత్మకథాత్మక రచన 'హంపీ నుంచి
హరప్పాదాకా' జ్ఞా నపీఠ్ అవార్డు రాదగినది.

తెలుగులో ఇంత చక్కని, చిక్కని, అక్కున చేర్చుకోదగిన జీవిత చరిత్ర మరొకటి రాలేదు.
ఆంధ్రపద
్ర ేశ్ అవతరించిన రెండు నెలల్లో వెలువడిన అపూర్వ గ్రంథం 'మనలిపి-
పుట్టు పూర్వోత్త రాలు'. ఎన్నో క్రొ ంగొత్త అంశాలు చెప్పిన ఈ గ్రంథం భారతీయ భాషలలో
సమగ్రమైనది. ఇంతవరకు ఇలాటి గ్రంథం రాలేదు. అలాగే భాషాశాస్త్రా న్ని మానవజాతి శాస్త ,్ర
సాంఘిక శాస్త ,్ర చరిత్రా దులతో సమన్వయించి రచించిన మరో అపూర్వగ్రంథం - 'నుడి-
నానుడి'. వివిధ దృక్కోణాలతో వ్రా సిన ఇలాంటి గ్రంథం కూడా మరొకటి లేదు. ప్రా కృత-
తెలుగు సాహిత్యాలకు రెండువేల సంవత్సరాలకు పైగా సంబంధం ఉందంటారే తప్ప -
వివరణాత్మకంగా వ్రా సినవారు లేరు. ఈ నేపథ్యంలో 'గాథాసప్త శతి'లో తెలుగు పదాలు
వెలికితీసి పుస్త కరూపం ఇచ్చారు. గాథాసప్త శతిని కాళిదాసు అనుకరించాడని ఈ గ్రంథంలో
తిరుమల రామచంద్ర సిద్ధా ంతీకరించి చెప్పారు. 'సాహితీ సుగతుని స్వగతం', 'మరుపురాని
మనుషులు' మౌలిక వ్యాస సంపుటాలు. ఈ గ్రంథాలు ఆ రోజుల్లో నాలాంటి సాహితీ
ప్రియులకు, యువ జర్నలిస్టు లకు, విద్యార్థు లకు స్ఫూర్తిగ్రంథాలు.

ఇంతటి పరిశోధనా పారంగతుడు తిరుమల రామచంద్ర ప్రమాదీచనామ సంవత్సర జ్యేష్ఠ


శుద్ధ చతుర్ధశి జ్యేష్ఠ నక్షత్రంలో అంటే సరైన తేదీ 1913 జూన్ 17 న జానకమ్మ - శేషాచార్య
దంపతులకు జన్మించారు. రాష్ట ్ర ప్రభుత్వం తెలుగుభాష, సాంస్కృతిక వికాస సంవత్సరంగా
ప్రకటించిన ఈ యేడాదే తెలుగుభాషా సేవకుడుగా తనకుతానే ఎంతో గర్వంగా
బతుకున్నంతకాలం చెప్పుకున్న తిరుమల రామచంద్ర శతజయంతి సంవత్సరం రావడం
యాదృచ్ఛికమెన
ౖ ా, ప్రభుత్వం దానికి సంబంధించిన భాషా, సాంస్కృతిక సంబంధిత సంస్థ లు
శ్రద్ధ వహించి ఘనంగా నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇంతవరకు
పుస్త కరూపంలోకి రాని వారి రచనలు సేకరించి, వరుసగా ప్రచురించవలసిన తరుణమిది.
1997 అక్టో బర్ 12 న కన్నుమూసిన తిరుమల రామచంద్ర ఎనభై నాలుగేండ్ల
వయస్సులోను అప్పుడు జర్నలిస్టు గా చురుకుగా పనిచేస్తు న్న నాలాంటి వారితో కలిసి
ఎన్నో సభల్లో పాల్గొ న్నారు.

మరెన్నోసార్లు తమ అనుభవాలు, జీవిత విశేషాలు, భాషా సాహిత్య విషయాల పరిశోధనలో


అనుసరించిన పద్ధ తులు చెప్పారు. వయస్సురీత్యానే కాకుండా, పాండిత్యపరంగా ఎలాంటి
భేషజం లేకుండా మనసువిప్పి మాట్లా డే స్వభావం కలిగిన తిరుమల రామచంద్ర జీవిత,
సాహిత్య సేవలను దిజ్మాత్రంగా ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వ్యాసం.
తిరుమల రామచంద్ర నడిపిన శీర్షికలలో మరుపురాని మనీషులు, నుడి-నానుడి
(ఆంధ్రపభ
్ర సచిత్ర వారపత్రిక) తెలుగు వెలుగులు (ఆంధ్ర సచిత్ర వారపత్రిక) సాహితీ
సుగతుని స్వగతం (భారతి) ఆయనకు ఎనలేని కీర్తిని, తెలుగుకు అపురూప సాహిత్య
సంపదను ఒనగూర్చాయి. ఇవి కాకుండా వారు మనవి మాటలు (భారతి), చరిత్ర కెక్కని
చరితార్థు లు (పరిశోధన), తెలుగుతల్లి, మాటలకథ, పదసంపద, సంస్కృతి సంప్రదాయ
(ఆంధ్రపభ
్ర సచిత్ర వారపత్రిక), మాండలికాలు, పలుకుబడి, హైదరాబాద్ లేఖ (ఆంధ్రపభ
్ర ),
హైదరాబాద్ నోట్బ
‌ ుక్ (ఆంధ్రపత్రిక), రాజధాని విశేషాలు (ఆంధ్రపద
్ర ేశ్), ఇదీ మన రాజధాని
(ప్రజాతంత్ర) విజయవంతంగా నిర్వహించారు. కేవలం వారి పేరుతోనే కాకుండా సుమారు
పాతిక వేల కలం పేర్లతో వారెన్నో రచనలు చేశారు. కన్నడం నుంచి పది, పన్నెండు
నవలలు, కథా సంకలనాలు అనువదించారు. హిందీ, ఇంగ్లీషు నుంచి సుమారు ముఫ్పై
గ్రంథాలు అనువదించారు.

తిరుమల పరిశోధనాత్మక రచనలలో పేర్కొనదగినవి 'హిందువుల పండుగలు-పర్వాలు',


'తెలుగు పత్రికల సాహిత్య సేవ', మూడు వాఙ్మయ శిఖరాలు, అహంభో, అభివాదయే,
బృహదారణ్యకం, మనవి మాటలు, బుద్ధు ణ్ణి బళ్ళోవేశారు లాంటివి. అనువాదాల్లో
లలితవిస్త రం, అవధాన కల్పలత చెప్పుకోదగినవి. లలితవిస్త రం మహాయాన బౌద్ధ
సంప్రదాయాను సారమెన
ౖ బుద్ధు ని చరిత్ర. భారతదేశంలోనే ఇది మొట్ట మొదటి లౌకిక
వచనమనీ, క్రీస్తు కు ముందు మూడు శతాబ్దా ల నాడు రచించిందని రామచంద్ర
అభిప్రా యం. మల్ల ంపల్లి సో మశేఖర శర్మ మొదలైనవారు లలిత విస్త రాన్ని ప్రస్తా విస్తూ
దీనిలో విపుల సంగతి ఉందని, క్రీడల సంగతి అనేవారు. దీనికి రాజేంద్రలాల్ మైత్రా సంగ్రహ
అనువాదం ఆంగ్ల ంలో ఉంది గానీ, యథామూలాను వాదం ఏ భాషలోను లేదు. రామచంద్ర,
ప్రముఖ విద్వాంసులు బులుసు వెంకట రమణయ్య కలిసి దీనిని మక్కీకిమక్కీ
అనువదించారు. మొదట ఇది 1962 లో ఆంధ్రపభ
్ర ఆదివారం సారస్వతానుబంధంలో
ధారవాహికంగా ప్రచురితమై పుస్త కరూపం పొ ందింది.
అనువాదం చేసే పద్ధ తిలో ముఖ్యంగా తెనుగు తోబుట్టు వుల అనువాదంలో రామచంద్ర
మక్కికి మక్కి వాది. అంటే తెలుగు నుడికారం విడనాడి యథామూలమని కాదు.

పఠనీయత ఉండాలి. మూలానుసారిగాను ఉండాలి. సంక్షేపీకరణం, సారాంశకథనం


ఆయనకు ఒప్పదు. ఉదాహరణకు ఒక సన్నివేశం. రామచంద్ర దక్షిణ భారత పుస్త క సంస్థ
వారికి కొన్ని కన్నడ అనువాదాలు చేశారు. వాటిలో ఒక కథలో ఒక ఆఫీసరు కోపంతో
ఆఫీసులో ప్రవేశించే భార్య కరాఘాతాలు తప్పించుకొనడానికి పెద్ద ఫైలును తల మీద
పెట్టు కుంటాడు. అతడు దానిని టీకాచార్యులు హయగ్రీవుని కోసం శనగల పూర్ణం పళ్లె ం నెత్తి
మీద పెట్టు కున్నట్టు అని రచయిత వర్ణించారు. వ్యాసుని బ్రహ్మ సూత్రా లకు ద్వైత
మతానుసారంగా మధ్వాచార్యుల వారు భాష్యం రాశారు. దానికి అణు భాష్యమని పేరు.
దానికి జయతీర్థు ల వారు టీక రాశారు. కనుక ఆయనకు టీకాచార్యులని పేరు. అది కూడా
కఠినమని శ్రీపాదరాయలనే విద్వాంసులు మరొక వ్యాఖ్య రాశారు. శ్రీపాద రాయలకు
హయగ్రీవుడు ప్రత్యక్షమని ఐతిహ్యం. శ్రీపాదరాయలు ఉడికించిన సెనగలు బెల్లం పళ్ళెంలో
పెట్టు కుని తల మీద మోసుకుని గుదిగాళ్ళతో కూర్చుంటే హయగ్రీవుడు అశ్వరూపంలో
వచ్చి, తన ముందు కాళ్ళు శ్రీపాదరాయల మోకాళ్ళపై పెట్టి ఈ బెల్లం శనగలు తినేవాడట.
ఈచిత్రం ఏ ఉడిపి హో టలులోనైనా గోడకు వ్రేలాడుతూ ఉంటుంది. ఈయనకు కూడా
టీకాచార్యులని పేరుంది. కొందరు దీనికి ఒప్పరు. టీకాచార్యులు పళ్ళెం నెత్తి మీద
పెట్టు కున్నట్టు అనే ఉపమానం కన్నడంలో విద్యావంతులకు తెలిసిన సంప్రదాయం.
రామచంద్ర ఆ విధంగానే వ్రా సి క్రింద అథస్సూచికలో వివరణ ఇచ్చారు. ఆ సంస్థ లో తెలుగు
ఎడిటర్‌గా ఉన్న బొ మ్మకంటి సింగరాచార్యులు దానిని తీసివేసి వీరభద్ర పళ్ళెంలాగా అని
మార్చారు. ముద్రణ జరిగన
ి తర్వాత రామచంద్ర దాన్ని చూచి, అది సరికాదని వాదించారు.
వీరభద్ర పళ్ళెం మార్పు బాగుంది కానీ ఈ మార్పు వల్ల తెలుగు పాఠకులకు ఒక కొత్త
సంప్రదాయ జ్ఞా నం అందలేదు. అందుకు నిరసనగా రామచంద్ర ఇకపై ఆ సంస్థ వారికి
అనువాదం చేయడం మానివేశారు. అది రామచంద్ర తత్వం.
తిరుమల రామచంద్ర రచనల గురించి ఇంకా ఎన్నని చెప్పను. ఏదో ఒక కొత్త విషయం
లేకుండా ఏ రచనలు చేయలేదు. ఇవ్వాళ పత్రికలు వాడుతున్న భాషలో ఏది సరైన
పదమో, ఏది తప్పో వివరిస్తూ రాసిన 'పలుకుబడి'కి కూడా ఇంతవరకు గ్రంథరూపం
ఇవ్వలేదు. తిరుమల రామచంద్ర శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకునైనా ఈ
యేడాది, గ్రంథాలుగా రాని వారి రచనలన్నీ వెలుగు చూస్తా యని ఆశిద్దా ం.

డా.తిరుమల రామ’’చాంద్రా ’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -1

–హంపీ నుంచి హరప్పాదాకా -2

‘’మనలిపి పుట్టు పూర్వోత్త రాలు ‘’త్వవ్వి తలకెత్తి న అసమాన ప్రజ్ఞా నిధి ,బహుభాషా
పండితకవి డా.తిరుమల రామచంద్ర .ఆయనరాసిన యాత్రా సాహిత్యమే ‘’హంపీ నుంచి –
హరప్పా దాకా ‘’.అందులో స్పృశించని విషయం లేదు .ఆయన పాండిత్యం వ్యక్తిత్వం
,అభిమానధానం అన్నీ ఇందులో దర్శనమిస్తా యి .అందులోని ముఖ్యవిషయాలు అందరికీ
ఆకర్షణీయంగా  నూతనంగా కనిపించేవి కొన్ని మీకు అందించాలనే తలపుతో
ఈదారావాహికకు ‘’ ’డా.తిరుమల రామ’’ చాంద్రా ’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా
‘’అని పేరుపెట్టా ను .ముందుగా ఆయనగురించి ఆయనే మూడవ ముద్రణలో
చెప్పుకొన్నవిషయాలు మీకోసం .

 
’డా.తిరుమల రామ’’చాంద్రా ’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -2

గొడుగు పాలుడు

విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలకు నిత్య౦ గొడుగు పట్టే వాడు ‘’గొడుగు

పాలుడు ‘’అనే బో య .ఒకసారి రాయలు వేసవి విడిది పెనుగొండ నుంచి విజయనగరానికి

అడ్డ దారిలో సుమారు 80 మైళ్ళదూరం గుర్రం, మీద వస్తు ంటే గొడుగు పాలుడు అదే  

వేగంతో గొడుగు పడుతూ పరిగెత్తు కొచ్చాడట .రాయలు చాలామెచ్చి అతడి కోరిక ప్రకారం

ఒక రోజు రాజ్యపాలన ఇచ్చాడు .ఆ రోజంతా పగలూ రాత్రీ క్షణం తీరికలేకుండా  అర్హు లైన

వారందరికీ దానాలు చేసి కలం దించాడట .దీనికి నిదర్శనంగా కృతజ్ఞ తగా ఈనాటికీ బళ్ళారి

,అన౦తపురం జిల్లా ల లో అనేక పొ లాలలో ‘’గోడుగుపట్టు కొని నిలుచున్న ఒక వ్యక్తి బొ మ్మ

ఉన్న భూమిలో నాటబడిన  బండలు కనిపిస్తా యి ,ఈ భూములకు ‘’గొడుగుపాలుని

భూములు’’ అంటారు .ఈభూములు  కవిలకట్టేలలో ‘’గోడుగుపాలుని భూముల

పత్రా లు’’అని కాయితాలు రికార్డ్ లుగా లభ్యమౌతాయి .ఎప్పుడూ బాణాకట్టె ధరించి

గొడుగుపాలుడు రాయలకు  అంగరక్షకుడుగా  ఉండేవాడు .అతనిపేర వెలసిన ఊరే ‘’దొ ణ్ణే

నాయకపురం ‘’ దొ ణ్ణే అంటే బాణాకర్ర.క్రమ౦గా డణాపురంగా పేరు మారింది

   రాఘవమ్మ పల్లె

విజయనగరం సామ్రా జ్యం లో తాడిమర్రు సంస్థా నాధీశులు బ్రిటిష్ వారి నెదిరించిచేసన


ి  

పో రాటం లో తిరుమల రామ చంద్ర గారి పూర్వీకులు గురువులుగా ఉంటూ

మంత్రతంత్రా లతో ప్రో త్సహించేవారు .సంస్థా నం కూలిపో గానే హో స్పేట తాలూకా

కమలాపురానికి వెళ్ళారు .

 తాడిమర్రు పాలకుడు ఒక రోజు వేటకు వెళ్లి   సాయంకాలం దాకా వేటాడి అలసిపో యి

ఆకలి దహించి వేయగా, సహచర అనుచరులు దూరమైపో గా నడుచుకుంటూ  ఒకబ్రా హ్మణ


పల్లె శివారు చేరి ,ఒక ఇంటిముందు ఆగి ఆకలిగా ఉన్నాను అన్నం పెట్ట౦డమ్మాఅని

ఆర్తిగా అడిగాడు .ఇంట్లో ఉన్న ఇల్లా లు రాఘవమ్మబయటికవ


ి చ్చి వేటదుస్తు లతో

అతడినిచూసి గొప్ప ఇంటివాడని గ్రహించి ,ఒకపంచే ఇచ్చి దిగుడుబావి నీటి లో స్నానం

చేసి రమ్మని అన్నం వడ్డిస్తా నని చెప్పింది .వెళ్ళాడు .అన్నదే కాని ఇల్లు ‘’అయ్యవారి

నట్టిల్లు ’’ గా ఉంది .రాచిప్పలో కొద్దిగా మజ్జిగ మాత్రం ఉన్నాయి

.దొ డ్లో కెళ్ళి’’అటకమామిడాకు’’పో చలు కొన్ని లాగి కడిగి బాణలి లో కాల్చి  చింతపండు

బెల్లం పచ్చిమిర్చి ఉప్పు కలిపి రోట్లో వేసి నూరి పచ్చడి చేసింది .మోదుగాకులు కోసి

శుభ్రం చేసి విస్త రికుట్టి ,ఉన్న అన్నానికి మరికొంతతోడుగా ఎసరు పెట్టి వండి వార్చి

అతడిని భోజనానికి రమ్మంది .

 స్నానం చేసి బట్ట కట్టు కు వచ్చిన అతడితో ‘’నాయనా !పచ్చడీ మజ్జిగా తప్ప ఏమీలేవు

ఎలాఉంటుందో ఎమీఅనుకోకు ‘’అని చెప్పి ,స్థ లశుద్ధి చేసి  నీళ్ళగ్లా సు చెంబు పెట్టి . విస్త రేసి

పచ్చడి వేసి అన్నం వడ్డించింది .రాజు భోజనానికి కూర్చుని పచ్చడి మహాద్భుతంగా

అమృతోపమానంగా ఉందని రెండుసార్లు కలుపుకు తిన్నాడు ,మజ్జిగ పో సుకొని అన్నం

తిని తృప్తి గా లేచి ,విస్త రి తీసి బయట పడేసి ,తిన్న చోట  ఆవు పేడతో  శుద్ధి చేశాడు

.కాసేపు కూర్చుని , ‘’అమ్మా !అమృతంగా ఉంది ఆ పచ్చడి ఏమిటమ్మా ‘’?అని అడిగాడు

ఆప్యాయంగా .సంకోచపడుతూ ఆమె ‘’నాయనా !నువ్వెవరోనాకు తెలీదు. వేళకాని వేళ

వచ్చావు .పచ్చడిమెతుకులు పెట్టినందుకు బాధగా ఉంది ‘’అన్నది రాఘవమ్మ గారు

.రాజు వెళ్ళబో తూ ‘’అమృతం లాంటి భోజనం పచ్చడితోపెట్టా రు .పచ్చడి ఇంకోసారి

కలుపుకోనేవాడినే కడుపులో ఖాళీ లేదు ‘’అని కృతజ్ఞ తలు చెప్పి సాగిలపడి నమస్కరించి

ఆశీర్వదించమని కోరగా ,’’శ్రియః పతి రంగనాయకుడు,యదు గిరీశుడు సకలకల్యాణాలు

నీకు అనుగ్రహించు గాక ‘’అని ఆశీర్వదించగా   రాజు  వెళ్ళిపో యాడు .


  ఒక వారం తర్వాత రాజభటులు వచ్చి ‘’రాఘవమ్మ గారిల్లు ఇదేనా ?’’అని అడగగా

ఇంటిల్లి పాదీ భయపడి పో యి ,తర్వాత రాఘవమ్మ గారు తెప్పరిల్లి లోపలి రమ్మని చెప్పగా

వాళ్ళు ‘’తాడిమర్రి దొ రగారు తమరిని పెద్దలతోపాటు రెండు మూడు రోజుల్లో తీరిక

చూసుకొని ఆస్థా నానికి రమ్మన్నారు ‘’అని చెప్పారు .ఆవిడ ‘’మాతో రాజుగారికి పనేమిటి

నాయనా ‘?మా పనుల్లో మేముంటాము .రాజకార్యాలు మాకేముంటాయి’’అన్నారు

.వాళ్ళు తమకు తెలీదని వార్త అందజేయటమే తమపని అని చెప్పి వెళ్ళిపో యారు .భర్త

ఇంటికి  వచ్చాకవిషయం చెప్పింది  చ. ఆయన సాదాసీదా వైష్ణవుడు .రాజాజ్ఞ తప్పదు

కనుక మర్నాడే ఇద్ద రూ బయల్దే రి వెళ్లి  .,లోపలి అధికారులు వివరం తెలుసుకొని లోనికి

పంపారు .రాజు వారిని చూడంగానే లేచి నుంచుని ఎదురొచ్చి స్వాగతం పలికి

సుఖాసీనుల్ని చేశాడు .

  రాజు దగ్గ రకు వచ్చి ‘’అమ్మగారూ !నన్ను గుర్తు పట్ట లేదా “”?అని అడిగితె ‘’నాయనా !

ఎప్పుడూ చూసినట్లు లేదు .రాజుగారు రమ్మంటే వచ్చాం .ఏం అపరాధమో ఆయన్ను

కలుసుకోవటం ఎలాగో ?’’అన్నది ,రాజు ‘’నేను వారం క్రితం మీ ఇంటికొచ్చి మీరు వడ్డించిన

పచ్చడితో హాయిగా భోజనం చేశాను .ఆపచ్చడి చాలాబాగుంది .అప్పుడే నన్ను

మర్చిపో యారా ??’’అని నవ్వగా ఆమె ఆశ్చర్యపో యి ‘’సంతోషం నాయనా !తెలిసినవాడివి

కనిపించావు రాజుగారు ఎందుకు పిలిపించారో కనుక్కొని చెప్పు ‘’అన్నది .కాసేపు

ఆటపట్టిద్దా ని రాజు ‘’ఎందుకు పిలిపించారబ్బా !నాకు చెప్పనే లేదే .శిస్తు బాకీ ఉన్నారా

ఆస్తు లకోసం పో ట్లా డుకున్నారా. అయినా నేనెంత చెబితే అంత రాజుగారు ‘’ అని

బుజాలెగరేశాడు  .ఆమెభర్త  ‘’రామ రామ ,మాకు ఆస్తు లా పో రాటాలా పంపకాలా ?

కొద్దిపో లం ఉంటె మేమిద్ద రం ,పిల్లా డు పెరుమాళ్ళ ధ్యానంతో కాలక్షేపం చేస్తు న్నాం

‘’అన్నాడు .ఆమె మధ్యలో కలగజేసుకొని ‘’నాయనా మాకు ఆస్తు లే ఉంటె ఆనాడు నీకు
పచ్చడి మెతుకులు పెడతానా ?’’అంది .రాజు వాళ్ళను విశ్రా ంతి తీసుకోమని ,సాయంత్రం

రాజుగారి కొలువుకు పంపే ఏర్పాటు చేస్తా నని చెప్పాడు .

  సాయంకాలం రాజభటుడు వచ్చి దంపతులను కొలువుకు తీసుకు వెళ్ళాడు .అక్కడ

ఏర్పాటు చేసిన ఆసనాలపై కూర్చున్నారు .రాజు రాజలాంచనాలతో ప్రవేశించగానే

రాఘవమ్మగారికి అతడిని ఎప్పుడో చూసిన అనుమానం  వచ్చింది .ఆతడే రాజు అనే

జ్ఞా పకం రాలేదు .రాజు సభలోని వారికి వారం క్రితం జరిగన


ి సంఘటన అంతా వివరించాడు

.రాఘవమ్మగారి ఆతిధ్యానికి కృతజ్ఞ తగా ఒక పల్లెను సర్వహక్కులతో దానమిస్తు న్నట్లు

ప్రకటించాడు .అందరూ జయజయధ్వానాలు చేశారు .ఆనాడు పచ్చడి మెతుకులు

తిన్నవాడే రాజు అని దంపతులు ఆశ్చర్య సంతోషాలతో ఉక్కిరిబిక్కిరవగా,

రాఘవమ్మగారు స్థా ణువే అయ్యారు .ఆ పల్లె శ్రో త్రియులకు, వేదాధ్యయన పరులకు

యజ్ఞ యాగాదులు చేసవ


ే ారికి ఇచ్చే గ్రా మం .తాడిమర్రికి 12 మైళ్ళ దూరం.రాఘవమ్మ గారి

కుటుంబం ఈ గ్రా మానికి మారారు .వీరికోసం రాజు ఎనిమిదిగదుల భవంతి కట్టించి

ఇచ్చాడు .జ్ఞా తులు ఉండటానికి ప్రక్కన మరో ఇల్లు కట్టించాడు .ఆవూరికి ‘’రాఘవమ్మ

పల్లె ‘’అని పేరొచ్చింది .కాలక్రమలో అదే’’ రాగం పల్లె ‘’అయింది .ఈ రాగం పల్లె వారే

తిరుమలరామచ౦ద్ర గారి మాతామహులు .మాతామహునిపేరు వెంకట

రాఘవాచార్యులు. ఆయన మూడవ కూతురు  జానకమ్మ రామ చంద్ర గారి తల్లి .ఈమె

అక్క గారు ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణ మాచార్యులుగారి పెద్దకోడలు .

హంపీ నుంచి హరప్పాదాకా -3

 శిధిల హంపీ వైభవం

శ్రీ కృష్ణ దేవరయలనాటి విజయనగరం ఇప్పటి లండన్ నగరం కన్నా విశాలమమైనదని

చరితక
్ర ారులు రాశారు .ఒకప్పుడు దర్వాజా అనబడే ఇప్పటి దరోజి అనే ఊరు మొదటి
ప్రా కార మహాద్వారం .రామచంద్రగారి కమలాపురానికీ దీనికి మధ్యదూరం 20 మైళ్ళు

.ఇక్కడినుంచి తుంగభద్రా నదీ తీరం వరకు వ్యాపించిన నగరమే విజయనగరం .ఎంతటి

మహా నగరమో ఆశ్చర్యమేస్తు ంది. కమలాపురానికి దగ్గ రలోనే సార్వభౌమూల

అన్త ఃపురాలున్నాయి .ఆనగరం గొప్ప విడ్యాపీఠం.పురందరదాసు కనకదాసు ,వ్యాసరాయ

తీర్ధు లు మొదలైన మహా వాగ్గేయకారులు ,విద్వాంసులున్న ఊరు .పెద్దనామాత్యుడూ

కమలాపురం లోనే కాపురం ఉండి ఉండచ్చు అంటారు రామ చంద్ర .బహమనీ సుల్తా న్

2 లక్షల సైన్యం తో వచ్చి’’ ఓవర్ టైం’’కూడా చేసి విజయనగర వైభవాన్ని ఆరు నెలలలో

ధ్వంసం చేశాడు .అంతటి మహాపట్నం నేడు ‘’హాళుపట్నం ‘’అంటే పాడైపో యిన ఊరు

అయింది .కానీ కమలాపురం చెక్కు చెదరలేదు .

  ఇప్పుడు కమలాపురం నుంచే విజయనగర శిదిలాలుప్రా రంభమౌతాయి . ఈ ఊరిలో

ఒక మ్యూజియం లో శిధిలాలు భద్రపరచారు .ఈ గ్రా మానికి హంపీవిరూపాక్ష దేవాలయం

కేవలం నాలుగు మైళ్ళదూరం లో ఉంది .ఈఊరు మెట్టమీద ఉంటె, హంపీ తుంగభద్రతీరం

లో లోయలో ఉంటుంది .అక్కడికి వెళ్ళాలంటే హేమకూట౦ అనే కొండ దారిదిగప


ి ో వాలి.

కొండ శిఖరం పై విఘ్నేశ్వరాలయం ,కొండ లోయలో విరూపాక్షాలయం ఉంటాయి .హంపీ

శిధిలాలో ఇప్పటికీ పూజలు అందుకొంటున్న దేవాలయాలు -విరూపాక్ష ఆలయం ,చక్రతీర్ధ

కోదండరామాలయం ,కమలాపురం శివారులోని మాల్యవంత రామాలయం ,హేమకూట

శిఖర విఘ్నేశ్వరాలయం ,బడివే లింగాలయం ,ఎల్ల మ్మ దేవాలయం .రామాలయం లో

రామ లక్ష్మణ విగ్రహాలు మాత్రమె ఉంటాయి .అంటే సీతాపహరణం జరిగాక రామ

సో దరులు ఇక్కడికి వచ్చారనటానికి గుర్తు .

  శిదిలపట్ట ణం లో ఒక పెద్ద విఘ్నేశ్వరాలయం హేమకూటం పై ఉన్నది.ఈ దేవుడిని

‘’కడళే కాళ్ బెణకప్ప’’అంటారు .అంటే సెనగగింజ వినాయకుడు . రెండవ చిన్న

వినాయకుడిని ‘’సాస్వీ రేళ్ బెణకప్ప’’అంటే ఆవగింజ వినాయకుడు అంటారు .పెద్దా యన


ఎత్తు 20 అడుగులు చిన్నాయన ఎత్తు 10 అడుగులు ..పురందరదాసు ‘’పిళ్ళారి గీతాలు

‘’లోని లంబో దరుడు ,హేమకూట సి౦హాసనుడు,శ్రీ విరూపాక్ష స్వరూపుడు ఈ

పెద్దవినాయకుడే

  కృష్ణ దేవరాయలు తన విజయ చిహ్నాలను విజయనగరం లో నిర్మించాడు దక్షిణాన

కన్యాకుమారి వరకు జయించిఅ తర్వాత కమలాపురానికీ హాస్పేట్ కు మధ్య హాస్పేట

దగ్గ రలో ‘’అనంతశయనం ‘’ఆలయం కట్టించాడు .ఇది తిరువనంతపురం అన౦త

పద్మనాభాలయానికి పూర్తి నమూనాదేవాలయం .ఇప్పుడు ‘’అనంతసేన్ గుడి

‘’అంటున్నారు .కళింగ విజయం తర్వాత రాయలు ఏకఖండ  ఉగ్ర నరసింహవిగ్రహం

సి౦హాచలానికి ప్రతిరూపంగా నిర్మించాడు .ముఖలింగాని ప్రతిరూపం గా ‘’బడివలి


ే ంగ ‘’ను

స్థా పిచాడు .బదివే అంటే చాలాపెద్దది అని అర్ధం బడా లాగా .విజయనగర 

శివలింగాలన్నిటి కంటె ఇది పెద్ద లింగం .ఇప్పుడు మిగిలి ఉన్నది ఒక్క  ‘’భువన విజయ

సభాభవనం ‘’మాత్రమె .ఆ నాడు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుచి  దశమి

వరకుసంరంభంగా  జరిగిన  మహర్నవమి దసరా ఉత్సవాలు నేడు ‘’మహర్నవమి దిబ్బ

‘’గా చూసి ఊహించుకోవాల్సిందే .ఆనాడు పూజలందుకొన్న కళా నిలయమైన హజార

రామస్వామి గుడి , రత్నాల రాసులు పో సి అమ్మిన వీధిలో ఉన్న కృష్ణ స్వామి గుడి

శిధిలావ శేషాలై కన్నీరు తెప్పిస్తా యి .

హంపీ నుంచి హరప్పాదాకా -4  

శిధిల హంపీ వైభవం -2(చివరిభాగం )

ఆఆనాటి విజయనగర దీపావళి విజయ దశమి వేడుకలగురించి చరిత్ర గ్రంథాలెన్నో

చెప్పాయి ‘’ఆకాశ భైరవ కల్పం ‘’ఆనాటి బాణా సంచా కాల్పులకు గొప్ప సాక్షి .ఒకసారి

రాయలవారి వేటలో ఒక కారెనుబో తు అంటే అడవి దున్న చిక్కింది .దాని మెడ గజం
వెడల్పు .దుర్గా స్ట మి నాడు  బలివ్వాలనుకొన్నారు .దాని మెడను ఒకేదెబ్బతో ననరక

గలవారున్నారా అని రాయలు ప్రశ్నించాడు .కొలువులో ఉన్న మహా దండనాయకులు,

దుర్గా దిపతులు కిక్కురుమనలేదు .అప్పుడు నాగమనాయుడి కొడుకు యువకుడు

విశ్వనాథ నాయకుడు లేచి అనుమతిస్తే తాను  ఆపని చేస్తా నన్నాడు .రాజు అంగీకారించగా

ఒక్క దెబ్బ వ్రేటుతో దాని తల నరికేశాడు .మహర్నవమి దిబ్బ శిధిల శిల్పాలలో కత్తి ఎత్తి

నిలబడిన వీరుడు విశ్వనాథ నాయుకుడే అన్నారు తిరుమల రామచంద్ర .

  హంపీ విరూపాక్షస్వామిని ‘’పంపాపతి ‘’అని కూడా పిలుస్తా రు .పంప హంప అయింది

కాలక్రమం లో .ఈస్వామి రథో త్సవమూ ఒక ముచ్చటే .సాధారణంగా స్వామికీ,

అమ్మవారికీఒకే రథం ఉంటుంది .రథో త్సవం రోజు ఇద్ద ర్నీ ఒకే రథం లో ఊరేగిస్తా రు .కానీ

హంపీ రథో త్సవం నాడు  స్వామినీ ,అమ్మవారు పార్వతీ దేవినీ వేర్వేరు రథాలలో

ఊరేగిస్తా రు .ఇక్కడినుంచి మెయిలు దూరం  లో ఉన్న కృష్ణ స్వామి ఆలయం వరకు

ఊరేగిస్తా రు .ఈ సంప్రదాయం ఎలా ప్రవశి


ే ంచిది ?ఓఢ్ర గజపతిని రాయలు ఓడించాక

,అక్కడ జగన్నాథ రథ యాత్రలో  బలభద్ర సుభద్ర ,జగన్నాథ స్వాములను  వేర్వేరు

రథాలపై ఊరేగించటం చూసి రాయలు విజయనగరం లో ఆ సంప్రదాయాన్ని ప్రవేశ

పెట్టా డని రామ చంద్రగారి తాతగారు చెప్పారట .

   శిథిలమైన హంపీ కోట గోడల్ని చూస్తే చాలా ఎత్తైనవి సుమారు 35 అడుగుల ఎత్తు గా

ఉండేవి అనిపిస్తా యి .మనిషి సగటు  ఎత్తు అయిదున్నర అడుగులు అనుకొంటే ,ఈ

గోడలు సుమారు ఏడు నిలువుల ఎత్తు ఉంటాయి కనుక 35 అడుగుల ఎత్తు ఉండచ్చు

అని అంచనా .గోడల గానుగసున్నం అంటే గార, రాళ్ళ సందులనుంచి పడిపో యి

చాలాచోట్ల కనిపిస్తు ంది .రామ చంద్ర ఆయన స్నేహితులబృందం ఆగోడ సందుల్లో వ్రేళ్ళు

దూర్చి కోటగోడలమీదకు ఉడుముల్లా గా ప్రా కేవారట .ఎక్కటం తెలికేకాని దిగటం కష్ట ం


.దూకితే పాదాలు నుజ్జు నుజ్జు .అందుకని పైనుంచి నెమ్మదిగా జారేవారు .మోకాళ్ళు

మోచేతులు డో క్కు పో యేవి .ఒకసారి తల్లిగారు చూసి ప్రమాదం అని హెచ్చరించింది .

  తుంగభద్రా నది ఇసుక చాలా సన్నం .ముత్యాలు పొ డి చేసి పరచినట్లు నదీ తీరం

ఇసుకతో కనిపిస్తు ంది  .ఆప్రా ంతం లో నదిని దాటించే తెప్పను ‘’హరిగోలు ‘’అంటారు

.వెదురు బద్ద లతో సుమారు పది మంది కూర్చునేట్లు గట్టిగా గుండ్రంగా కట్టి దానిపై దళసరి

తోలు కప్పుతారు .దీన్నే పెద్ద కొప్పెర లేక హరి గోలు అంటారు .అరుగు అంటే వెళ్ళటం

గోలు అంటే గోళం అంటే నదిని దాటించే గోళం.

హంపీ నుంచి హరప్పాదాకా -5

పన్నా

మధ్య పరగణాలు అంటే ఈనాటిమధ్య ప్రదేశ్ లో పన్నా చిన్న స్వతంత్ర సంస్థా నం

.పన్నాఅంటే పచ్చ ,మరకతం .ఈ ప్రా ంతం లో పచ్చలు విచ్చలవిడిగా దొ రుకుతాయి కనుక

ఆపేరోచ్చింది .పచ్చల ఖని గా ఉన్న ఈ ప్రా ంతం పూర్వం సామాన్య పట్ట ణమే.వానలకు

వరదలకు పచ్చలు కొట్టు కొచ్చేవి .జనం ఏరుకొని దాచుకొనేవారు .బుందేల్ ఖండ్ రాజు

చత్రపాల్ ఈ పట్ట ణాన్ని 1675 లో రాజధాని చేసుకొని పాలించాడు .అప్పటినుంచి దీని

ప్రా ముఖ్యం పెరిగింది .పంటలకు ,పరిశమ


్ర లకు కేంద్రమైంది .చేనత
ే పరిశమ
్ర కు కేంద్రం.

వస్త వ
్ర ్యాపారం బాగా జరిగద
ే ి .చుట్టూ ఉన్న అరణ్యాలలో  నాణ్యమైన కలప దొ రికేది .

 పన్నా లోని ప్రసద


ి ్ధ కట్ట డాలలో ‘’ప్రా ణ నాథ’’దేవాలయం ,బలదేవ్ మందిరం

ముఖ్యమైనవి.గోడలు స్త ంభాలు గోపురాలు అన్నీ చలువరాతి నిర్మాణాలే .ఈ నిర్మాణం

18 శతాబ్ది చివర్లో జరిగింది .ఆనాటిపన్నా రాకుమారుడు రాజ్యార్హత ఉన్నవాడు పినతండ్రితో

తగాదా పడ్డా డు. మాటామాటా పెరిగి రివాల్వర్ తో కాల్చేశాడు .అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం
కనుక సంస్థా నాధీశులు కాని వారి వారసులుకాని తప్పు చేస్తే శిక్షలు తీవ్రంగా ఉండేవి

.కనుక  పినతండ్రి చంపినా పన్నా రాకుమారుడిని బంధించి బళ్ళారి జిల్లా లో నిర్బంధం లో

ఉంచారు .జిల్లా దాటి బయటకు పో కూడదని ,జిల్లా లో తిరిగితే ఎప్పటికప్పుడు సమాచారం

కలెక్టర్ కు తెలియజేయాలని హుకుం జారీ చేశారు  .రామచంద్రగారు వారి తండ్రిగారితో

వెళ్లి ఒకరోజు పరిచయం చేసుకొని మాట్లా డారట .ఆయన ఇంగ్లీష్ లోనే మాట్లా డాడట

.1938 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాజకుమారుడి నిర్బంధాన్ని తొలగించింది .

  బళ్ళారి ప్రా ంతం లో చిరుతలు అడవిపందులు ఎలుగు బంట్ల భయం జాస్తి.

అడవిపందులు చెరుకు తోటల్లో దూరి కరికి పాడు చేసేవి .ఎలుగు బంట్లు వయసులో ఉన్న

ఆడవారిని ఎత్తు కు పో యి గుహలలో శృంగారం చేస్తూ కాపురాలు చేసవ


ే ట .అలాంటి

ఆడవారికి రోమాలు పెరిగి ఎలుగు బంట్లు గా మారిపో తారని రామచంద్రగారి కాలం లో

చెప్పుకొనే వారట .మనిషిపై పడి రక్కి ,గొంతుపిసికి చంపటం వాటికి సర్వ

సాధారణమే.రామచంద్రగారి కమలాపురం జనం తుంగభద్రకు వెళ్లి నీళ్ళు తెచ్చుకొని

తాగాల్సి వచ్చేది .లేక పొ తే ‘’తురత కాలువ’’నుంచి నీరు తెచ్చుకొని తాగేవారు

.తురతకాలువకు ఒక కథ ఉంది .హరిహర ,బుక్కరాయలిద్ద రూ కాకతీయ సేనాపతులుగా

ఉంటూ అల్లా ఉద్దీన్ ఖిల్జీకి పట్టు బడ్డా రు .వాళ్ళను ముస్లిములుగా మార్చి, వరంగల్ కు

పంపి ,తనతరఫున  రాజ్యం  చేయమన్నాడు  .వాళ్ళు తెలంగాణాకు వచ్చి రాజ్యస్థా పన

ప్రయత్నం చేశారు .ప్రజలు తిరగబడ్డా రు .భయంతో హంపీ కి పారిపో యి విద్యారణ్య

స్వామికి మొరపెట్టు కొని శరణు వేడారు . .ఆయన శరణు ఇచ్చి ‘’మనఃపూర్వకం గా

తీసుకొంటేనే మత౦ . బలవంత మతాంతరం చెల్లదు .మహావీరులైనమీరు వైదిక

మతావలంబులే ‘’అని ధైర్యం చెప్పి ,ప్రా యశ్చిత్త ం వగైరా చేయించి వేద మతోద్ధ రణకు వారు

జన్మించారని  ప్రకటించి విద్యానగరానికి శంకు స్థా పన చేసి ,విజయనగర సామ్రా జ్యానికి

మూల పురుషులను చేశారు విద్యారణ్యులు .


    విద్యానగరం విస్త రించి విజయనగరమైంది .దానికి నీటివసతికోసం బుక్కరాయ

సముద్రం లేక మల్లా పురం నుంచి బుక్కసాగరం  అనే పెద్ద చెరువు తవ్వించారు

హరిహరబుక్కరాయలు .దానిలోకి నీరు నింపాలంటే  మల్లా పురం నుంచి కాలువ త్రవ్వాలి

అని వాస్తు నిపుణులు రాయలకు చెప్పారు .ఎలా అని ఆలోచిస్తూ నిద్రపో యిన

బుక్కరాయలకలలో ఆది శేషుడు ప్రత్యక్షమై ‘’మల్లా పురం వద్ద ఆనకట్ట కట్టి కాలువద్వారా

నీరు మళ్ళించు.శుచిగా వరుణ దేవుడికి పూజచేసి ,వెనక్కి తిరగకుండా పరిగత


ె ్తు .నీ వెంట

నేను వస్తా ను .నేను వస్తు ంటే నావెనక నేను వచ్చినంతదూరం  ఒకపెద్ద గొయ్యి

పడుతుంది  .తిరిగి చూడకుండా వెళ్ళు తిరిగి చూస్తే కాలవ ఆగిపో తుంది అని హెచ్చరించి

చెప్పాడు .మర్నాడు ఈవిషయం హరిహరరాయలకు విద్యారణ్యు  లకు మంత్రి

సామంతులకు తెలియ జేశాడు .అది ఆది శేషుని ఆనతి కనుక అందరికీ శిరోధార్యమే

అన్నారు అందరూ .

  బుక్క రాయలు ఒక శుభముహూర్తా న  స్నాన  సంధ్య పూజాదులుచేసి శుచయై

,మల్లా పురం మలుపు వద్ద పూజ చేసి ,అక్కడి నుంచి ఒంటరిగా బుక్క సాగరం వరకు

పరిగెత్తు కొని వచ్చి శేషుడు వెనకవస్తు న్నాడా లేదా అనే అనుమానం వచ్చి వెనక్కి తరిగి

చూశాడు .అంతవరకూ పడగవిప్పి కాలువ పడేలా జరజరా వస్తు న్న ఆది శేషుడు ముందే

హెచ్చరించినట్లు అంతర్ధా నమయ్యాడు .పశ్చాత్తా పం చెందిని బుక్కరాయలు తాను  వెనక్కి

తిరిగి చూడకపో తే, కాలువ మరికొంతదూరం చెరువుదాకా పాకేదికదా అనుకొన్నాడు

.మల్లా పురం నుంచి బుక్కసాగరం వరకు ఉన్న ముప్ఫై మైళ్ళ దూరం అంతా కాలువగండి

పడటం చూసి ఆశ్చర్యపో యాడు .ఊరిజనం అబ్బురపడ్డా రు .తరువాత చెరువు త్రవ్వించి

మల్లా పురం దగ్గ ర ఆనకట్ట కట్టించి ,తుంగభద్ర నీరు కాలువకు మళ్ళించారు. దీనికి

‘’రాయకాలువ ‘’అని పేరు .ఎత్తు నుంచి పల్లా నికి త్వరగా పారడాన్ని ‘’త్వరిత కాలువ

అంటారు అదే కాలక్రమంలో తురత కాలువ గా మారింది .


  రామచంద్రగారి చిన్నతనం లో ఆకాలం లో ప్లేగు, మలేరియా తీవ్రంగా ఉండేవి ప్లేగు వస్తే

,జనం ఊరు వదిలేసి పాడుపట్నం అడవుల్లో కాపురాలు ఉండేవారు .అవి

మిలటరికా౦పులు గా ఉండేవి .

  తుంగభద్రా నది రాతి గు౦డ్ల పై ప్రవహిస్తు ంది .ఆనీరు తాగితే మలేరియా ,కడుపులో

బల్ల లు ,వరుస జ్వరాలు  వచ్చేవి .వరుసజ్వరాలవల్ల పేద ప్రజానీకం బాగా

ఇబ్బందిపడేవారు .రెక్కాడితేకాని డొ క్కాడని రోజులవి .ఆజ్వరాలతో విపరీతమైన నీరసం

వచ్చి పనిపాటలకు వెళ్ళగలిగే వారుకాదు .రామచంద్ర గారింటికి వైద్యానికి వచ్చేవారు .వీరి

తల్లిగారు ఆ జ్వరాలకు మంచి మందు కనిపెట్టా రు .కుప్పెంటాకులో మిరియాలు సాలీడు

గుడ్లు కలిపి నూరి ,తమలపాకులో పెట్టి ఎడమ మణికట్టు నాడిపై కట్టు కట్టేది .యిట్టె

తీసేసినట్లు ఆవరుస జ్వరాలు తగ్గిపో యేవి .సాలీడు గుడ్ల ను ‘’బల్లి పో ర ‘’అంటారు

.కుప్పెంటాకు, సాలీడు విషం కలిస్తే జ్వరహరం అవుతుంది .నూరినముద్ద నుదేవుడి గదిలో

సాలగ్రా మాలకు ఎదురుగా పెట్టి ‘’ఓం నమో నారాయణ’’ అని మూలమంత్రం జపించి

‘స్వామీ అనుగ్రహించు ‘’అని ప్రా ర్ధించి మణికట్టు కు తమలపాకులో పెట్టి కట్టేది .ఆవిడ

మడిలో ఉంటె, రామచంద్రగారితో కట్టించేది .ఒకసారి ఈయన గుడ్ల ను నూరటం

పాపంకాదాఅని అడిగత
ి ె ‘’నువ్వు పిల్లా డివి ధర్మ సూక్ష్మం తెలీదు. పెద్ద ప్రా ణిని

రక్షించటానికి చిన్నప్రా ణిని ఉపయోగించుకోవచ్చు .శ్రేష్టమన


ై మనిషి జన్మ ను  కాపాడితే

లోకానికి మహో పకారం చేస్తా డు .కనుక మనిషిని రక్షించటం ముఖ్యం అందుకే ఇందులో

దో షం లేదు ‘’అని చెప్పిందట .


హంపీ నుంచి హరప్పాదాకా -6

   నాగుల్ని భయపెట్టిన గరుడ రేఖ, పామును నిలబెట్టిన పిల్లి

రామచంద్రగారి తాతగారు శిదిలమౌతున్న  పాత ఇంటిని  కూల్చి కొత్త ది కట్టించటానికి

కలపకొని ఒకగదిలో పెట్టా రు .అదంతా అరణ్య ప్రదేశం కనుక పాములెక్కువ .ఒకరోజు

నాగుపాము పిల్ల వీరంతా అన్నాలు తింటుండగా వంటింట్లో కి వచ్చింది .అన్నం ముందు

నుంచి లేవకూదదని కట్ట డి ఉండేది .ఈయన బాబాయి ‘ఎప్పుడూ ’నా చేతిలో గరుడ రేఖ

ఉంది .నేను చేయత్తి


ె అరచెయ్యి చూపితే యెంత పెద్దపామైనా ఆగిపో తుంది ‘’అని

చెప్పేవాడు .వచ్చింది నాగుబాము కనుక చంపరాదనే నియమం ఉండేది అప్పుడు

.చంపితే దాని నోట్లో బంగారు నాణెం పెట్టిదహనం చేయాలి .బంగారు ఖరీదుకనుక

ప్రత్యామ్నాయంగా రాగిలో బంగారం ఉంటు౦ది కనుక రాగి నాణెం పెట్టి కాల్చేవారు

.బాబాయిని గరుడ రేఖతో ఆ పాముపిల్లనుఆపలేవా అని అడిగాడు .వెంటనే అరచేయి

చాచి పడగలాగా విప్పి ఆపామువైపు చూశాడు .అది తోకముడిచి వెనక్కి వెళ్లి కలపలో

దాక్కుంది .

  ఒక రోజు రామచంద్ర అమ్మగారు చెరువు నీటికి వెళ్ళింది .ఈయనకు ఆరేళ్ళు చెల్లె లుకి

మూడు తమ్ముడికి ఏడాది వయసు .అమ్మవచ్చేదాక వీళ్ళిద్ద ర్నీ ఆడించే బాధ్యత

ఈయనదే .ఒకరోజు చెల్లెలు పెద్దపిల్లీ చిన్నపిల్లీ ఆడుకొంటున్నాయని చెబితే లోపలి వెళ్లి

చూడగా ఇంట్లో ని వంటతూము మూయకపో వటం వలన అందులోంచి పెద్ద నాగపాము

లోపలికొచ్చి పడగా విప్పి నిటారుగా ఉన్నది .దానికి నాలుగడుగుల దూరం లో

ఇంట్లో నిపెద్ద పిల్లి  పంజా విసిరి దాన్ని కొట్ట టానికి సిద్ధంగా ఉంది .తమ్ముడు ఈరెంటినీ

ఆశ్చర్యంగా చూస్తు న్నాడు. ఈయనకు కేక వేసే ధైర్యం లేకపో యింది .వాడిని లాగేద్దా మంటే

పాము వెటపడుతుందనే భయం .పిల్లి పంజాకు పాము భయపడుతుందట .పడగకు

దెబ్బతగిలితే పాము సగం చచ్చినట్లే నట.భయం ,ఏడుపూ ముంచుకొచ్చాయి ఈయనకు


.ఏం చేయటానికీ తోచక తల్లి నేర్పిన ‘’పంచ్చాయుధ స్తో త్రం ‘’రెండు  శ్లో కాలు ,ఫలశ్రు తి

చదవటం మొదలెట్టా రు .ఆ కంగారులో మిగిలినవి గుర్తు కు రాలేదు .వంటింట్లో కనుక

బయటివారిని పిలువకూడదు .

  ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చింది .ఆమె నీటి బిందెలు దింపి వచ్చి చూసి స్థా ణువై

నిలబడిపో యింది .ఈయన్ను పక్కకు తోసేసి ,పిల్లా డికాలు పట్టు కొని లాగేసింది

.మనుష్యులు ఎక్కువయ్యారనో పిల్లి పంజా కు  భయపడో పాము మెల్లగా జారుకుంది

.పాము  వెళ్లి పో యేసరికి , పిల్లి మ్యావ్ మ్యావ్ మంటూ వచ్చి తల్లి కాళ్ళను

పెనవేసుకొంది.బిడ్డ ను కాపాడిందని దాని ఒళ్ళంతా ఆప్యాయంగా నిమిరారు తల్లిగారు .

  మరో సారి రామచంద్ర ఆయన స్నేహితులు బాబాయి తోకలిసి ఊరి బయటితోటకు

వెడుతుంటే,మధ్యలో ఒక  పెద్ద గోధుమరంగు త్రా చుపాము  అడ్డ ంగా వచ్చింది.

యధాలాపం గా ఎవరూచూడలేదు. దానికి రెండు అడుగుల దూరం ఉండగా చూడగా

అలికిడికి అది పడగా విప్పి బుసకొడుతూ నిలబడింది.ఒక్క అడుగు వెనక్కి వేశారంతా

.బాబాయి నదురూ బెదురూ లేక అరచేతిని పడగలా చేసి దాని ఎదురుగా నిలిచాడు

.అంతే.అది పడగా దింపి జారుకొని పారి పో యింది .హమ్మయ్య అనుకొన్నారందరూ

.ఆయన్ను అడిగి గరుడ రేఖ విశేషాలు తెలుసుకకొన్నారు  .

ఇప్పుడు పంచాయుధ స్తో త్ర శ్లో కాలు తెలుసుకొందాం –

1-స్పురస్సహస్రా ర  శిఖాది తీవ్రం –సుదర్శనం భాస్కర కోటితుల్యం –సురద్విషాంప్రా ణ

వినాశి విష్ణో ః-చక్రం సదాహం శరణం ప్రపద్యే ‘’

భావం –వెయ్యి ఆకులు కొనలతో ,వాడిగా ఉంటూ ,కోటి సూర్య కాంతి తో వెలిగే ,రాక్షస

ప్రా ణాలు తీసే విష్ణు చక్రా న్ని నేను నిరంతరం శరణు పొ ందుతున్నాను .
2-విష్ణో ముఖోత్థా నిల పూరితస్య –యస్య ధ్వనిః దానవ దర్ప హంతా-తమ్ పాంచజన్యం

శశికోటిశుభ్రం –శంఖం సదాహం శరణం ప్రపద్యే ‘’

భావం –విష్ణు ముఖం నుంచి వెలువడే గాలితో నిండి, తన ధ్వనితో   దానవ దర్పాన్ని

అణచే,కోటి చంద్ర శ్వేతమైనవిష్ణు వు పాంచజన్య శంఖాన్ని నిర౦తర౦ శరణు

వేడుతున్నాను .

3’’ఫలశ్రు తి –‘’వనే రణే,శత్రు జలాగ్ని మధ్యే –యదృచ్చయాపత్సుమహాభయేషు ఇద౦

పఠన్ స్తో త్ర మనాకులాత్మా –సుఖీ భవేత్ తత్కృత సర్వ రక్షః ‘’

భావం –అడవిలో యుద్ధ ం లో శత్రు వులమధ్య ,మంటల్లో ,హఠాత్తు ఆపదలలో

మహాభయం కలిగితే కలత చెందకుండా ఈస్తో త్రం చదివే మానవుడిని విష్ణు వు

పంచాయుధాలు అన్ని విధాలుగా రక్షిస్తా యి అతడు సుఖపడుతాడు.

మిగిలిన మూడు శ్లో కాలు –

3-హిరణ్మయీంమేరుసమానసారాం-కౌమోదకీం దైత్య కులైక హంత్రీం-వైకుంఠ వామాగ్ర

మృస్టా ం-గదాం సదాహం శరణం ప్రపద్యే’’

4-యజ్జ్యా నినాదశ్రవణాత్సురాణాం-చేతాంసి నిర్ముక్త భయాని సద్యః –భవంతి దైత్యాశని

బాణ వర్షైః-శార్ఞంసదాహం శరణం ప్రపద్యే ‘’

5-రక్షో సురాణా౦కఠినోగ్ర కంఠ- చ్ఛేద రక్షత్ క్షోణితదిగ్ధ సారం –తమ్ నందకం నామ హరేః

ప్రదప
ీ ్త ం –ఖడ్గ ం సదా హం శరణం ప్రపద్యే ‘’

7 missing
హంపీ నుంచి హరప్పాదాకా -8

    బళ్లా రిలో గాంధీజీ

1921 లో గాంధీ బళ్ళారి వచ్చాడు తిరుమల రామచంద్రగారు వారి తాతగారు

ఆయనమిత్రు లు అందరూ ఒక రోజు ముందే బళ్ళారి వెళ్లి ఆంధ్రనాటక పితామహులు

ధర్మవరం రామకృష్ణ మాచార్యుల వారింటికి పూర్వ పరిచయం తో వెళ్లా రు .వీరి నివాసం ఒక

పెద్ద హవేలీ బహిరంగ సభలు నాటకాలు వగైరా అన్నీ ఆ బంగ్లా చుట్టూ ఉన్న మైదానం

లోనే జరిగేవి .దానిపేరు ‘’బంగ్లా కాంపౌండ్ ‘’.కొన్ని వేలమంది విశాలంగా కూర్చునే

మైదానం అది .గాంధీకి స్వాగతం ఏర్పాట్లు ఈ కాంపౌండ్ లోనే జరిగాయి .అందుకని

గాంధీని దగ్గ ర గా చూసే అవకాశం రామచంద్రగారికి దక్కటం తన అదృష్ట ం అన్నారాయన

.కాంపౌండ్ లో ఒక పెద్ద వేదిక ,బల్ల లు వేసి తెల్లటి ఖద్ద రు గౌనులు ,పల్చని పరుపులు

పరచి దిండ్లు పెట్టా రు .మైదానం అంతటా వెదుళ్ళు నాటి తోరణాలు పూలమాలలు

అలంకరించారు .ప్రవేశ ద్వారానికి రాట్నాల తోరణం కట్టి శోభ తెచ్చారు .మైకులు ఆనాటికి

లేవు .ప్రతివీధిని అరటి స్త ంభాలు  జెండాలు ,రంగు తోరణాలతో అలంకరించారు .ఊరంతా

ఆనంద హడావిడే .

  మర్నాడు మధ్యాహ్నానికి రైలులో గాంధీ ధార్వాడ వచ్చి ,అక్కడినుంచి ఫో ర్డ్ కారు లో

బళ్ళారి వచ్చి ఆచార్యుల వారి కాంపౌండ్ కు చేరారు .ఆచార్యులవారి చివరి అబ్బాయి

భోగీంద్ర నాథ్ ఏర్పాట్ల ను పర్యవేక్షిస్తు న్నాడు .ఆయన కాశీ విశ్వ విద్యాలయం లో

ఇంజనీరింగ్ చదివి వచ్చాడు .హిందీ బాగా మాట్లా డే వాడు .మైదానమంతా జనంతో

క్రిక్కిరిసిపో యింది .చుట్టు ప్రక్కగ్రా మాలజనం కూడా బాగా వచ్చారు .’’గాంధీజీ జై

‘’నినాదాలు మిన్ను ముట్టా య్.గాంధీ వెంట ప్రముఖులు చాలామంది వచ్చారు

.రామకృష్ణ మాచార్యులవారి బంగ్లా లో ఉన్న వారికి వేదిక దగ్గ రగా స్థ లం కేటాయించారు

.కనుక రామచంద్రగారికి ఇబ్బంది కలగలేదు’  .గాంధీజీ హిందీలో అయిదే అయిదు


నిమిషాలు మాట్లా డాడు  .దాన్ని భోగీంద్ర నాథ్ తెలుగులోకి అనువదించాడు .త్వరలో

సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనఉద్యమాలు జరుగుతాయని ,వాటికి ప్రజలు యధాశక్తి

ఆర్ధికసాయం చేయాలని,వాలంటీర్లను తయారు చేసి పంపాలని ,స్త్రీపురుషులంతా ఖద్ద రు

కడితే నెలరోజుల్లో నే స్వరాజ్యం వస్తు ందని,స్వరాజ్యం వచ్చేదాకా ఆడవారు నగలు

ధరించవద్ద ని ,మగవారు విలాస వస్తు వులు వాడరాదని ,సో దరీమణులు ,తల్లు లు

ఉద్యమానికి తమ నగలు దానం చేయాలని ,అవసరమైతే ఎలాంటి ఎంతటి త్యాగాలకైనా

సిద్ధపడాలని  గాంధీ ఉపన్యాస సారాంశం.

‘’మహిళలు త్యాగం చేయాలి, విరాళాలు ఇవ్వాలి ‘’అన్నమాట మహాత్ముని నోటి వెంట

రావటం ఆలస్యం ,ప్రేక్షకులలో ఉన్న వందలాది స్త్రీలు వేదిక వద్ద కు వచ్చేశారు .చేతుల

బంగారు గాజుల మెడలోని హారాలు  చెవికమ్మలుఒలిచి  దూసి ఇచ్చారు  .ముక్కుల

నత్తు లు,జడబిల్ల లు ,ముక్కు పుడకలు తీసిచ్చారు .ఈ అత్యాశ్చర్యకర దృశ్యం చూసి రామ

చంద్ర అమితాశ్చర్య పో యారు .గాంధీ ప్రభావం ఏమిటో అర్ధమైంది .ఎర్రగుడి

శ్రీనివాసాచార్యులు అనే ఈయన బంధువు గారి భార్య కమలమ్మగారు ,కొంగు నడుముకు

దో పుకొని వచ్చి ,తన రెండు చేతుల బంగారు గాజులూ దూసి  గాంధీ చేతుల్లో పో సింది

.ఆమెను అభినందించి అందరూ ఆమెను  ఆదర్శం గా తీసుకోవాలని గాంధీ

అన్నాడు.ఒకాయన ఇచ్చిన విరాళాల వివరాలు రాసుకుంటున్నాడు .ఈ విరాళాల వెల్లు వ

కనీసం మూడు గంటలపాటు సాగింది .పెద్ద బియ్యంబస్తా సంచీ అంతా నగలతో

నిండిపో యింది .తర్వాత 1932-33 గాంధీ మద్రా స్ లో నెలరోజులు ఉంటె ,రోజూ ఆయన

ఉపన్యాసానికి వెళ్లి చూశారు  రామచంద్ర .

 సత్కార్య సాధనకు సత్యాధనాలు  ఉండాలనే గాంధీ సిద్ధా ంతానికి ఆయన రాసిన

వీలునామా గొప్ప దృష్టా ంతం .అదేకాదు ఆయన జీవితమంతా దృష్టా ంతమే అంటారు

తిరుమల రామచంద్ర .సత్యశోధన గాంధీ  జీవితానికిమెరుగులు దిద్దింది.


‘’సూనృతం సర్వ శాస్త్రా ర్ద –నిశ్చితజ్ఞా న శోభితం –భూషణం సర్వ వచసాం –లజ్జేవ కుల

యోషితాం’’

భావం –అన్ని శాస్త ్ర చర్చలలో నిగ్గు దేలిన జ్ఞా న శోభగల  సత్యం –సకల వాక్కులకు ,కుల

స్త్రీలకు సిగ్గరత
ి నం లాగా భూషణం .

హంపీ నుంచి హరప్పాదాకా -9

  తెనాలి రామ కృష్ణ మండపం

హంపీశిదథిలాలలో భువనవిజయ మంటపానికి ఎదురుగా అరమైలు దూరం లో ఒకగు

ట్ట మీద నాలుగు స్త ంభాల మంటపం ఒకటి ఉంది .దీన్నే తెనాలి రామలింగని మండపం లేక

తెనాలి రామ మంటపం అంటారు .దీనికి రాజంతః పుర రహస్య కథ ఒకటి ఉంది

.ఆరహస్యం గుప్పుమనటానికి కొంటె కోణంగి రామలింగడు ఆ మంటపం  లో చేరాడు

.ఆకాలం లో ఉత్త రభారతం లో బీర్బల్ ,దక్షిణాన తెనాలి రామలింగడుహాస్య చక్రవర్తు లు

.ఆస్థా న విద్వాంసుడు కాకముందు పెద్దనగారి వెంట తాతాచార్యుల వెంట

రాయలకోలువుకు వెళ్ళేవాడు .రాయల చెవిలో పడేట్లు హాస్యోక్తు లు అనటం ఆనవాయితీ

.అతడికని  .ఓర చూపు తో రాయలు మెచ్చేవాడు .

 ఒకసారి రాయలు చిన్నా దేవితో ముచ్చటిస్తూ ముద్దు పెట్టు కోటానికిముందుకు వంగాడు

.ఆవిడ ‘’చిచ్చిచ్చిచ్చో ‘’అంటూ పెద్దగా తుమ్మింది. రసాభాస అయినందుకు మనసు బాధ

పడి రాయలు వెళ్ళిపో యాడు .తుమ్ము దగ్గు మొదలైన వాటిని ఆయుర్వేదం లో ‘’వేగాలు

‘’అంటారు .వాటిని ఆపలేం బలవంతంగా ఆపితే వ్యాధులొస్తా యి .పాపం రాణీ గారు

ఆపుకోలేక తుమ్మేసింది. వేగ నిరోధం ఆమె తరం కాలేదు .ఈ రహస్యాన్ని పొ క్కనివ్వద్ద ని

దాసీలను ఆదేశించింది రాణి .దాసీల నోట్లో నువ్వు గింజ నానదు అనే సామెత ఉంది
.ఒకదాసీ రామలింగని ఇంట్లో పని చేసే, తన కూతురికి చెబితే ఆవిడ రాజరహస్యం

తెలిసినట్లు పో జు పెడితే నెమ్మదిగా రామలింగడుకూపీ లాగి తెలుసుకొన్నాడు .అందర్నీ

నవ్వి౦చ టానికి అది అతడికి మంచి ఆయుధమయింది .

  సంపన్న గృహస్తు అయిన రామలి౦గడు ఒక రోజు గుర్రం బండీలో గుర్రా నికిఎర్రటి  గుడ్డ

తో  మూతి బిగకట్టి ,చేత్తో పెను బెత్తం పట్టు కొని ఇంటినించి రాయలు నివసించే భవనానికి

వీధులన్నీ తిరుగుతూ  గుర్రా న్ని తిడుతూ కొడుతూ  వెళ్ళాడు .గుర్రం మూతి

అలాబిగించారేం అని దారిలో జనం అడిగితె ‘’అంతఃపుర రహస్యాలు అది చెబుతుందేమో

నని మూతి బిగించానని చెప్పాడు .ఊళ్ళో అందరికీరాయల అంతఃపురం లో ఏదో రహస్యం

జరిగిందని ,అదేదో తెలుసుకోవాలని కుతూహలం కలిగి గుసగుసలు పో తున్నారు. రాయల

వేగులు గమనించి విషయం తెలుసుకోటానికి రామలింగని దగ్గ రకు వచ్చారు .తాను

చెప్పేమాటలు ఖచ్చితంగా రాయలకు వీరి ద్వారా చేరతాయని గ్రహించి ‘’ఏం లేదు నిన్న

రాణి చిన్నాదేవిగారి తో రాయలవారు ఏకాంతంగా ఉండగా ఆమె గబుక్కున తుమ్మారట .

నా గుర్రం చాలా  చెడ్డది ఆవిషయం ఎక్కడసకిలిస్తు ందో అని మూతి బిగించాను .ఏదో

పద్యాలురాసి పెద్దలకు విని పించే నాకెందుకండీ ఆ రహస్యాలు  ఈ గుర్రం పెద్ద గడుగ్గా యి

.ఆవిషయం బయట పెడితే మా గురువులకు  తెలిస్తే వాళ్ళు చీవాట్లు పెడతారు  ‘’అంటూ

నీళ్ళు నములుతూ చెప్పాడు .వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకొంటూ వెళ్ళిపో తే

,లింగడు ఇంటికి చేరాడు

  వేగులద్వారా ఈవిషయం రాయలకు తెలిసి ,అంతఃపుర రహస్యాలకు ఆయనకు చేరి

ప్రచారమవటం బాధ కలిగించినా గుర్రం మూతికి గుడ్డ బిగి౦చటాన్ని నవ్వకుండా

ఉండలేకపో యాడు .అయినా గట్టిగా మందలించాలని అతని ముఖం తనకు చూపవద్ద ని

చెప్పనికి భటులద్వారా వార్త ఇంటికి పంపాడు .దీనికి విరుగుడు ఆలోచించాడు 


,రెండురోజులతర్వాత కొలువుకు రాయలు వస్తే దూరంగా మూడు పెద్దనామాలు కనిపిస్తే

ఆశ్చర్యపో యి దొ డ్డే నాయకుడిని విచారిస్తే కనుక్కుంటానని ఇద్ద రు సైనికుల్ని లింగని

ఇంటికి పంపితే ,లింగడు వీపుమీదపెద్ద పంగనామాలు పెట్టు కొని కూర్చున్న సంగతి

రాయలకు చెబితే పగలబడి నవ్వాడు .

  రామలింగని పిల్చుకు రమ్మన్నాడు రాయలు .వాళ్ళు వెడితే ‘’నా ముఖం చూపద్ద న్నారు

కనుక వెనక్కునడుస్తూ వీపు చూపుతూ వస్తా ను ఆలస్యమౌతుందని చెప్పండి ‘’అని చెప్పి

వాళ్ళవెంట వెనక్కి నడుస్తూ మూతికట్టు గుర్రం తో సహా  సభాభవనానికి వెళ్ళాడు.

అందరూ నవ్వారు .’’నాకు మీ వీపు చూపక్కర్లేదు ‘’అన్నాడు రాయలు .’’మహారాజా !

శత్రు రాజులే మీ పరాక్రమానికి వెన్ను చూపు తుంటే సామాన్యుడిని నేను ఎంతటి వాడిని

?’’అన్నాడు .రాయలు ‘’ఓడిన శత్రు వు వెన్ను చూపుతాడు. ఓటమి ఎరుగని కవి వెన్ను

చూపరాదు .ముందుకు తిరగండి ‘’అన్నాడు .ముందుకు తిరగగా ద్వాదశ ఊర్ధ ్వ

పు౦డ్రా లతో కనిపించేసరికి సభాభవనమంతా నవ్వులే నవ్వులు .అదీ తెనాలి రాముని

మంటప కథ అని రామచంద్రగారి తాతగారు ఆయనకు చెప్పారట .

హంపీ నుంచి హరప్పాదాకా -10

    హంపీశిథిలాల లో  రాతి తొట్ల కథా కమామీషు

విజయనగర రాజులకాలం లో సైన్యం లో గజ దళాలు పదాతి దళాలే ఎక్కువగా ఉండేవి

.కృష్ణ దేవ రాయలకాలం లో బహమనీ సుల్తా నులకు అశ్విక బలం ఎక్కువగా ఉండటం

వలన యుద్ధా లు తేలిగ్గా గెలిచే వారు .ఈ రహస్యం గుర్తించిన రాయలు పశ్చిమ

సముద్రతీర గోవాను పట్టు కొని ,విదేశాలనుంచి మంచి జాతి గుర్రా లను దిగుతి చేసుకొని

ఆశ్వికదళం పెంచాడు గుర్రప్పిల్ల లూ దిగుమతి అయ్యేవి .వాటికి పాలు తాపించటానికి

రెండడుగుల ఎత్తు రెండడుగుల వెడల్పు సుమారు పది అడుగులపో డవు ఉండే రాతి
తొట్టెలను  చెక్కించాడు  .ఇ ప్పుడున్న ముక్కలు అవే .అందులో ఒకటే భద్రంగా ఉంది

.పురాతత్వ శాఖ వారు  హజార రామాలయం దగ్గ ర భద్రపరచారు .

  ఆంధ్రపభ
్ర   ఎడిటర్ నార్ల ఫతేపూర్ సిక్రీ హంపీలు  వెళ్లి చూసొ చ్చి రామ చంద్ర గారితో

‘’ఫతేపూర్ శిక్రి ఇంప్రెస్ చేనట్లు నన్ను హంపీ ఇంప్రెస్ చేయలేదు ‘’అన్నాడట.బాగా కష్ట ం

కలిగిన రామచంద్ర ‘’దానికీ దీనికీ పో లికేమిటి?అది చెక్కు చెదరకుండా ఉంది .అక్కడి

ప్రజలు సహృదయులుకనుక పరరాజుల దండయాత్రలు లేవు .ఒకరాజు శత్రు వులను

జయి౦చాక  తనకోరిక తీరింది కనుక ఆ ప్రా ంత ప్రజల్ని, కట్ట డాలను ,కళాఖండాలను

తనవే అనే భావనతో సంరక్షించటం సంప్రదాయం .కానీ ఇక్కడ బహమనీ సుల్తా నులకు

వియనగరం అనే హడలు భయం జాస్తి .జనం మళ్ళీ ఎడురుతిరుగుతారనే భయం

,అనుమానం తో విజయ నగరాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్రజల్ని చావగొట్టా రు .’’పాడు

పట్నం ‘’చేసేశారు .కొన్నిమాత్రమే ఆ దాడి నుంచి బయట పడ్డా యి .జపాపా ఎంక్లో జర్ లోని

గజశాల ,కమలాపురం పొ లిమేరల్లో ని లోటస్ మహల్ ,ఉగ్ర నరసింహ ,హజార

రామాలయం ,హేమకూట వినాయక విగ్రహాలు ,విఠలస్వామి గుడి ,అప్పటి వాస్తు

శిల్పకళా వైభవానికి తార్కాణలుగా మిగిలిలాయి చాలదా ?’’అని క్లా స్ పీకారు .

  వేదాలకు వ్యాఖ్యలురాసిన విద్యానగరం విజయనగరం .తెలుగు సాహిత్యానికి

స్వర్ణయుగమైన సరస్వతీ పీఠంకదా .అష్ట దిగ్గజకవుల ,వేదవేదాంగ పారంగతుల ,వైద్య

వతంసుల ,రాజనీతి కోవిదుల గ్రంథాలయాలు ఏ మయ్యాయి ?శత్రు రాజుల క్రో ధాగ్నికి

ఆహుతయ్యాయి .మానవల్లి రామకృష్ణ కవి గారు తరచుగా తిరుమలవారితో ‘’విజయనగర

సామ్రా జ్య పతనం తర్వాత ,అక్కడి పండితులంతా అనంతపురం, కడప జిల్లా లకు కాంది

శీకులై వచ్చారయ్యా .మీ అనంతపురం జిల్లా లో తాడిమర్రి  చిగుళ్ళ రేవు, దంపెట్ట,దాడికోట

కొండాపురం, కుంటిమద్ది,పెనుకొండ ,మర్రిమాకులపల్లి మొదలైన ప్రా ంతాలను బాగా గాలిస్తే

అపూర్వ శాస్త ్ర గ్రంథాలు దొ రుకు తాయయ్యా ‘’అనే వారట .ప్రముఖ పురాతత్వ శాస్త వ
్ర త
ే ్త
రంగస్వామి సరస్వతి కూడా ఈమాటలే అనేవారని రామచంద్ర జ్ఞా పకం చేసుకొన్నారు

.ఏమైతన
ే ేం ?అంతాపాడుపడి పో యింది .గుర్రా లు కూలిపో యాయ్.గుర్రప్పిల్ల లు

పాలుతాగేతొట్లు విరిగి పో యాయి అని నిర్వేదం చెందారు రామచంద్ర ..

‘’అశ్వా యస్య జయస్త స్య –యశ్వాస్వా స్త స్య మేదినీ-ఆశ్వాయస్య యశస్త స్య –యశ్వాస్వాః

తస్య కాంచనం ‘’

భావం –గుర్రా లున్నవాడిదే విజయం .గుర్రా లున్నవాడిదే భూమి .గుర్రా లున్న వాడిదే కీర్తి

.గుర్రా లున్నవాడిదే బంగారం .

హంపీ నుంచి హరప్పాదాకా-11

గొడుగు పాలుడి సాహస గాథ

 గొడుగు పాలుడి గురించి మొదటి ఎపిసో డ్ లోనే సంక్షిప్త ంగా రాశాను ఇప్పుడు పూర్తిగా

తెలుసుకొందాం .గొడుగు ఎప్పుడూ పట్టు కొనే వాడు కనుక ఆపేరు. అసలు పేరు ఎవరికీ

తెలీదు .కృష్ణ దేవరాయల వద్ద రాజ లా౦ఛన మైన శ్వేత చ్చత్రం పట్టే బంటు .రాజుకు

అంగరక్షకులు,గొడుగుపట్టేవారు ,చామరం వీచేవారు తాంబూల-అడపం భరిణ పట్టు కొనే

వారు ‘(కరండ)ఎప్పుడూ ప్రక్కన ఉండేవారు . అడపా వంశం వాళ్ళే అడపా వారయ్యారు

.ప్రముఖ అడపా రామకృష్ణా రావు గారిది ఆ వంశమే .

రాజుకు ఆ౦తరింగుకులు చాలామంది ఉండేవారు  వారిలో గొడుగు పాలుడు ఒకడు ., 

రాయలు గుర్రం మీదస్వారీ చేస్తు ంటే ,వెంట మనిషి మోసేంత బరువున్న తెల్లగొడుగు

పట్టు కొని గుర్రం వెంట నడవటం ,అవసరమైతే పరిగెత్తటం గొడుగుపాలుడి ముఖ్యమైన పని

.రాయలకు నీడ వంటివాడు .

  రాయలవేసవి విడిది అనంతపురం జిల్లా పెనుగొండ .హంపీ విజయనగరం నుంచి 120

మైళ్ళు .కానీ షార్ట్ కట్ గా హంపీనుంచి ఒక సొ రంగమార్గ ం గుండా వెడితే సుమారు


80 మైళ్ళు.ఆ మార్గ ం ఇప్పటి గజశాల వరకు ఉండేది .తర్వాత పూడిపో యింది .రాయలు

ప్రతి త్రయోదశినాడు ప్రదో షకాలం లో విరూపాక్షస్వామిని దర్శించే వాడు .అప్పటికి ఇంకా

ఎనిమిది గడియల పొ ద్దు అంటే దాదాపు మూడుం బావు గంటలు ఉంది .హంపీ వైపు

తిరిగి రాయలు ఆలోచిస్తు న్నాడు .రాయల మనస్త త్వం బాగా ఆకళింపు చేసుకొన్న

గొడుగుపాలుడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తు న్నాడు .రాయలు వెనక్కి తిరిగి అతడి వైపు

ప్రశ్నార్ధకం గా చూశాడు .సిద్ధంగా ఉన్నాను అన్నట్లు వెంటనే గొడుగు పైకెత్తా డు

.మాటా,పలుకూ లేకుండా హంపీ ప్రయాణం క్షణాలలో నిర్ణయమైంది .పంచకల్యాణి గుర్రం

జీను కదిలిస్తూ , దౌడుకు సిద్ధంగా ఉంది .రాయలను చూసి సంతోషం తో సకిలించింది .

 ఇంకా ఏడుగడియలె ఉంది .ప్రదో షసమయానికి విరూపాక్ష సన్నిధిలో ఉండాలి రాయలు

.రాయలు గుర్రమెక్కి ,ఒక్క సారి కళ్ళెం లాగటం ఆలస్యం ,వాయు వేగ మనో వేగాలతో

పరిగెత్తి ంది .గంటకు 30 మైళ్ళ వేగంతో రాజలా౦ఛనమైన శ్వేత చ్ఛత్రం కూడా వెంట

ఉండాలి కదా .గొడుగు మీద ఉన్న రాయలకు సాయంకాలపు ఎండ తగలకుండా

గొడుగుపాలుడు గొడుగుపట్టు కొని అదే వేగంతో పరిగెత్తు తున్నాడు .రాయల మనసెరిగిన

గుర్రం ప్రదో ష సమయానికి హంపీ చేర్చకపో తే తన  పరువేం కావాలని ,వేగం విజ్రు ౦ భించ

గా గొడుగుపాలుడూ దానితో పందెం కాసినట్లు పరుగు తీస్తు న్నాడు .గుర్రం కంటే

రెండడుగులు ముందే ఉంటున్నాడు .

  హంపీ సమీపించి విరూపాక్షాలయం కనిపిస్తో ంది .దేవాలయం గంటలు మోగుతున్నాయ్

.హేమకూట౦  దగ్గ రకొచ్చేసరికి గుర్రం దమ్ము అయిపో యి ,ఇక నిలవలేకపో తే ,రాయలు

అమాంతం గుర్రం మీదనుంచి కిందికి దూకి ,హేమకూట౦  ప్రక్కనుంచి ,దేవాలయం వైపు

నడిచాడు .గొడుగుపాలుడు గుర్రా న్ని భటులకు అప్పగించాడు .అది ఎన్నో సార్లు పొ ర్లి

అలసట తీర్చుకొన్నది .గొడుగుపాలుడు చత్రంతో దేవాలయ ప్రవేశం చేశాడు .చెమట

ఏళ్ళయి కారుతున్నా గొడుగు పట్టు వదలలేదు .రాయలు కూడా అలసిపో యాడు


.విరూపాక్ష స్వామి దర్శనం చేసుకొని ,గొడుగుపాలుడికి సెలవిచ్చాడు. మర్నాడు ఉదయం

వరకు ఇక కొలువు ఉండదు .తర్వాత ఏమి జరిగిందో రేపు .

హంపీ నుంచి హరప్పాదాకా-12

గొడుగు పాలుడి సాహస గాథ-2(చివరిభాగం )

కర్త వ్య నిష్ట తో అంత సేపున్నాడు కాని  గొడుగు పాలుడు విపరీతంగా అలసిపో యాడు

.రాయల అప్పణ అయ్యాక , ఒళ్ళూపై తెలియలేదు. తలదిమ్ముగా ఉంది .ఎక్కడికి

వెడుతున్నాడో తెలీదు ,తూలిపో తున్నాడు .అలా మైకం లో మైలున్నరనడిచి ఆకలి

అలసట వేధిస్తు ండగా ,ఉగ్ర నరసింహ ప్రక్కన ఉండే బడివే లింగ దేవాలయం లో దూరి

అక్కడా ప్రదో షకాల పూజ అయ్యాక వడపప్పుతిని  పానకం ,తాగాడు .తూలి

పడ్డా డు.ఆపడటం తో లింగానికి తలతగిలి రక్త ం వరదలై కారి స్పృహ తప్పింది .

  గుర్రం మీద వచ్చినా రాయలూ బాగా అలసిపో యాడు. నిద్రపట్టింది అర్ధరాత్రి తర్వాత

మెలకువ వచ్చి గొడుగుపాలుడు గుర్తు కొచ్చి ‘’గుర్రపు స్వారిపై వచ్చిన నాకే ఇ౦త

అలసటగా ఉంటె గుర్రం కంటే ముందు పరిగెత్తి న ఆ బో య బంటు ఎలా ఉన్నాడో ‘’అని

ఆలోచించి దయ మనసులో తొంగి చూసి ,వెంటనే అతడిని వెదకటానికి బయల్దే రాడు

రాయలు .ఆయనతోపాటు రాణివాసజనమూ బయల్దే రారు దివిటీలతో వెదకటానికి

.రాజధాని అంతా గాలించాడు రాయలు ఇదిగో ఇక్కడ చూశాం అదుగో అక్కడ చూశాం అని

ఇచ్చకపు మాటలు చెప్పారు ఎవరూ చూడకపో యినా .

  చివరికి బడివే గుడిలో స్పృహ తప్పి పడిఉన్న గొడుగుపాలుడిని చూశాడు రాయలు

అమాంతం వెళ్లి తలనుంచి రక్త ం కారున్న అతడిని చూసి  నిశ్చేస్టు డయ్యాడు .వైద్యుల్ని

పిలిపించగా వచ్చి చూసి ఉష్ణ ఆధిక్యం వలన రక్త ం తలకెక్కింది అత్యంత శ్రమతో కూడిన

పని చేసిఉంటాడు .శక్తికి మించినపనితో రక్త నాళాలు ఉద్రేకం చెందాయి జలగలద్వారా చెడు
రక్త ం తీయి౦ చేసి శైత్యోప చారాలు చేస్తే స్పృహ వస్తు ందన్నారు భిషగ్వరులు .అతడు

వడపప్పు తిని పానకం తాగాడు కనుక  శైత్యోప చారం సహజంగానే జరిగింది అరగంట

సేపట్లో స్పృహలోకి వస్తా డు కనుక జలూక అనే జలగ చికిత్స అక్కర్లేదని రాజ వైద్యుడు

చెప్పాడు .ఆయన మాటకు తిరుగు లేదు .అందరూ అతని స్పృహ కోసం ఎదురు చూస్తూ

నిలబడ్డా రు .అలాగే  అరగంట లో  స్పృహలోకి వచ్చాడు గొడుగుపాలుడు .రాయలముఖం

ప్రసన్నమైంది .అతడి సాహస గాథను అందరికీ వినిపించాడు ,విని వాళ్ళంతా

తెల్లబో యారు .

  రెండు రోజుల తర్వాత మళ్ళీ కొలువుకు సిద్ధమయ్యాడు గొడుగుపాలుడు.నిండు సభలో

రాయలు అతడిని  కర్పూర రతాంబూలం కానుకలతో సత్కరింఛి ‘’గొడుగుపాలా!నీ

కిస్టమైంది కోరుకో ‘’అన్నాడు .అతడికి చాలాకాలంగా చేతినిండా దానాలు చేయాలనే కోరిక

ఉంది .అది తీరాలంటే అస్తీ,అదికారం ఉండాలి ఇప్పుడు సమయం వచ్చింది ‘’మహారాజా !

ఒక్క రోజు రాజ్యం ఇప్పించండి చాలు ‘’అన్నాడు .సభాజనం ‘’ఇదేం కోరిక ?రాయలవారికే

ఎసరా ??’’అని గుసగుసలు పో యారు .’’ఒక రోజు రాజ్యం తో ఏం చేస్తా వ్

‘’రాయలుప్రశ్నించాడు నవ్వుతూ ‘’చేతి నిండా దానాలు చేస్తా ను ప్రభూ .నా పేరు శాశ్వతం

చేసుకొంటాను మీ గొడుగు నీడలో ‘’అన్నాడు వినయంగా .’’సరే ఇచ్చాను రేపే తీసుకో

‘’అన్నాడు ఉదాత్త ంగా రాయలు

  మర్నాడు జరగలేదుకాని మంచి ముహూర్త ం చూసి రాయలు అతన్ని’’ ఏక్ దిన్  కా

సుల్తా న్ ‘’చేశాడు .ఆరోజు సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం దాకా గొడుగు

పాలుడే రాజు .అంతా అతడి ఇష్ట ం .అడ్డు పడేవారెవరూ ఉండరు .ఆ రోజు ఉషఃకాలం  లో

అతని ఇద్ద రు భార్యలతో స్నానాదికాలు, పూజ ముగించి కొలువుకు వచ్చి సింహాసనానికి

ప్రదక్షిణ నమస్కారాలు చేసి  అధిష్టించాడు ’’గొడుగుపాల మహారాజు’’ సింహాసనాన్ని .ఇరు

పక్కలా భార్యలు కూర్చున్నారు ఏడుకోప్పెరల కరక్కాయ ,లక్కమసి (సిరా )చేయించాడు


దానాలు ధారపో స్తూ దానపత్రా లపై ఆసిరాతో మొహర్లు వేయటం మొదలు పెట్టా డు

.భార్యలు దానపత్రా లు సర్దు తున్నారు .నగరం లోనిబీదా బిక్కీ సింహద్వారం వద్ద బారులు

తీరారు .కావలి తిమ్మన్నకు చేతి నిండాపని .ఆపగలూ రాత్రీ తిండీ తిప్పలూ లేకుండా

‘’దానేస్టి ‘’కొనసాగింది .తోలి కోడి కూసింది .గొడుగు పాలుడికి ఆదుర్దా పెరిగింది .వేగు

చుక్కపొ డిచి పైకెక్కే కొద్దీ ఉద్వేగం ఎక్కువైంది .దీనికి తోడూ సిద్ధం చేసుకొన్న సిరా కూడా

అయిపొ యింది ,కొత్త సిరా చేయించే వ్యవధి లేదు .అరుణోదయం అయింది .భార్యలను

నోరు తెరవమన్నాడు వారి వక్కాకు తమ్మపై మొహరు అద్ది దానపత్రా లపై వేయటం

మొదలుపెట్టా డు. చివరికి అదీ అయిపో యింది .సూర్యుడు గొడుగుపాలుడు ఏం

చేస్తు న్నాడో చూద్దా మని క్షితిజం నుంచి తొంగి చూశాడు .తనజన్మ తరించిందని

గొడుగుపాలుడు సంతోషించాడు .సింహాసనం దిగి భార్యలతోపాటు దానికి ప్రదక్షిణ

నమస్కారాలు చేసి ,మళ్ళీ తెల్లగొడుగు పట్టు కొని రాయల కొలువుకు బయల్దే రాడు

.అప్పుడే రాయలు సపరివారంగా ప్రవశి


ే ంచాడు .గొడుగు పట్టు కొని నిలుచున్నట్లు ఉన్న

రాతి శిల్పాలు అతడు దానం చేసన


ి భూముల్లో ఇప్పటికీ బళ్ళారి అనంతపురం జిల్లా లలో

కనిపిస్తా యి .కవిలకట్టేలలో  కూడా అవి గొడుగుపాలుడు దానంగా ఇచ్చిన భూములు అని

రికార్డ్ అయ్యాయి .

‘’అరై స్సందార్యతేనాభిః-నాభౌ చ ఆరాఃప్రతిస్టితాః-స్వామి సేవకయో రేవం –వృత్తి చక్రం

ప్రవర్త తే’’

భావం –మనైన్తి లోని పెట్టె బండీఒంటెద్దు ,రెండెడ్ల బండీల చక్రా లు  ఉంటాయి రోజూ

చూస్తూ నే ఉంటాం .చక్రం  గుండ్రం గా ఉండి,మధ్యలో లావుపాటి తూము ఉంటుంది .దాన్ని

బండి కంటి తూము అనీ లేక కుంభి అనీ అంటారు .దీని చుట్టూ కర్రలు బిగి౦చి ఉంటాయి.

వీటిని ఆకులు అంటారు .సంస్కృతం లో’’ అర’’ అంటారు .చక్రం కు౦భికి  ఆకులు బిగిస్తా రు

.ఆకులతో కుంభి నిలబడుతుంది అనిభావం .అంటే ప్రపంచం లో ప్రతిదీ అన్యోన్య


ఆశ్రయాలు .ప్రతివాడుఇతరులతొ సామరస్యంగా మెలగాలి .ఒక్క ఉద్యోగమే కాదు అన్నీ

పరస్పరాశ్రితాలే అని తాత్పర్యం .

హంపీ నుంచి హరప్పాదాకా-13

శాడిజానికి ఫలితం

పరులను బాధించటమే శాడిజం .దానిఫలితం జీవితం లో అనుభవించాల్సిందే

.రామచంద్రగారికి తెలిసిన మాష్టా రు బాగా చదువు చెప్పేవాడే,కోపం, ద్వేష౦,వ్యసనాలు

లేనివాడే  కాని  ఈగలను చిత్రవధ చేసేవాడు .చివరికి పక్షవాతం వచ్చి మంచం పడితే

ఈయన చూడటానికి వెడితే ‘’నా జీవితమంతా మీకు తెలుసుకదా ఎందుకు ఈదుర్గ తి ‘’అని

వాపో యాడు .వీరు ‘’నిజమేకాని కొన్ని వేల ఈగలను చిత్రవధ చేసి ఉంటారు దాని

ఫలితమే ఇది .శరణాగతి మనసంప్రదాయం. కనుక పునర్జన్మ లేదుకనుక పాపఫలితం

ఈజన్మలోనే అనుభవించాలి .ధైర్యం తో భగవధ్యానం చేయండి ‘’అని ఓదార్చారు.

కొంతకాలానికి ఆయన చనిపో యాడు .

 ఆనేగొందే రాకుమారులు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీరంగ దేవరాయలురామచంద్రగారి

మిత్రు లు .వీరి వయసువారే అప్పటికి తోమ్మిదో ఏడు.’’అయ్యవారూ మూలుగు తింటావా

“”అని వీరితో హాస్యమమాడేవారు వీరికి అదేమిటోతెలీదు .మూలుగు అంటే ఎముకలలోని

మజ్జ అని తర్వాత తెలిసింది .ఒకటి రెండుసార్లు వాళ్ళతో వేటకు వెళ్ళారు .చిరుతలను

చంపటం ఎలుగులను పట్టు కోవటం వారికి మహా సరదా .వేటాడిన జంతువుల్ని కర్రలతో

చిన్న పిరమిడ్ లాగా ,కట్టేలమోపులాగా ఉండే బో నుల్లో బంధించేవారు .దాని ఒకచివర

సన్నగా రెండో చివర వెడల్పుగా ఉండేది  .సుమారు 15 అడుగులపో డవు .దానికి రెండు

అరలు .ఒక అరలోమేకను కట్టేసేవారు .చిరుత దానిలో దూరి అరిచే మేక పిల్లను

పట్టు కొంటు౦ది,లాగుతుంది పూర్తిగా లాగకుండా అడ్డ కర్రలుంటాయి .మేకను లాగగానే

కర్రలు అడ్డు పడుతాయి .చిరుత గి౦జు కొంటుంది ఇదో సరదా వాళ్ల కు . కదిలే వీలుండదు
దానికి .మనిషి, పిల్లి అయితే కావాల్సింది తీసుకొని  బయట పడగలవు. కాని పులులు

చిరుతలుఅలాచేయలేవు .ఇంకోరకం బో నులు ఎలుక బో నులా బండలతో కట్టేవారు

.పులిలోపలికి దూరి మేకను లాగగానే బో నుమూత బండకింద ఢాం శబ్ద ంతో పడిపో తుంది

.పులి బిత్త ర పో తుంది .

 తర్వాతే అసలు నరకం మొదలౌతుంది .కర్రలబో నులోని చిరుతను ఊళ్లో కిమోసుకొచ్చి

పులి ము౦దు కాళ్ల లో ఒకదాన్ని బలవంతాన బయటికి లాగి, మడమదగ్గ ర కత్తి తో గాట్లు

పెట్టి ,గట్టి నూలుపగ్గ ం కాలికి కట్టి ముడిగట్టిగా వేసేవారు . అది నొప్పితో బొ బ్బలు పెట్టేది

.తర్వాత రాచనగరు సెంటర్లో పెద్ద స్త ంభం పాతి ‘’చిరుతను ఆడిస్తా ం ‘’అని దండో రా వేసవ
ే ారు

.వినోదం చూడటానికి జనం తండో ప తండాలుగా వచ్చే వారు .నూలుపగ్గ ం మరో కొనను

పాతిన స్త ంభానికి కట్టి బో ను తలుపులకు  అడ్డ ంగా ఉన్న కర్రల్ని తీసేసేవారు .చిరుత

బయటపడి బాధతో తప్పించుకొనే ప్రయత్నం చేస్త్తుంది .కుంటుతూ నడుస్తూ జనంపై దూకి

పగ్గ ం తో కిందపడుతుంది .20 గజాల ఆపగ్గ ం తో స్త ంభం చుట్టూ తిరుగుతుంది .అది

బాధతో అరచినప్పుడల్లా జనం చప్పట్ల తో హుషారు చేస్తా రు .దానికి ప్రా ణ సంకటం వాళ్ల కు

వినోదం .నాలుగు వైపులనుంచి నలుగురు దాన్ని బల్లా లతో పొ డుస్తా రు. గింజుకొని వాళ్ళపై

దూకే ప్రయత్నం చేస్తు ంది .ఇకచాలు మహాప్రభోఅని  దొ రగారో ఆయన ప్రతినిదో అనే దాకా

ఈ చిత్ర హింస ,అమానుష వినోదం సాగుతుంది .చిరుత పరాక్రమాన్ని వర్ణించే శ్లో కం –

‘’లాంగూలే నాభి హత్య క్షితితల మసకృత్ –దారయన్నగ్ర పద్బ్యాం –ఆత్మన్యేనావలేయ

ద్రు త సుధ గమనం – ప్రో త్సతన్ విక్రమేణ-స్ఫూర్ణద్దు మ్కారఘోషః ప్రతిది శ మఖిలాన్ –

ద్రా వయన్నేష జంతూన్-కోపావిష్ట ః ప్రతివన మరుణోచ్ఛూన చక్షుః తరక్షుః’’

భావం –తోకను తరచుగా నేలకేసికొడుతూ ,పరిగెత్తే వేగం లో కాళ్ళను కడుపు లోకి నొక్కు

కొంటూ,పరాక్రమావేశంతో ఎగురుతూ ,పెడబొ బ్బల ధ్వనితో సకల దిక్కుల జంతువుల్నీ


భయపెడుతూ  ,కోపంతో ఉబికిన ఎర్రటి కళ్ళతోనిప్పులు కురిపిస్తూ చిరుత అరణ్య౦ లోకి

ప్రవేశించింది .

హంపీ నుంచి హరప్పాదాకా-14

కుంటిమద్ది రామాచార్యులగారి  అసాధారణ అవధానం

సాహిత్య చక్రవర్తి కుంటిమద్ది శ్రీనివాసా చార్యులవారి తమ్ముడు కుంటిమద్ది రామాచార్యులు

గారు అవధాన ప్రక్రియ స్వాయత్త ం చేసుకొన్నారు .భాగవత , భగవద్గీత లలో ఏ పదం ,ఏ

అక్షరం ఎన్ని సార్లు వచ్చిందో కరతలామలకం వారికి .ఒక సారి బళ్లా రిలో అనంతపురం

జిల్లా కలేక్టర్ ఆయన అవధానం సాహిత్యానికే పరిమితమా ఇతరత్రా కూడా ఉందా అని

అడిగాడు .అప్పుడు అవధానిగారు ‘’ఏ భాషలోనైనా ,ఏ విషయం లోనైనా సరే ‘’అన్నారు

.ఆయన్ను పరీక్షించటానికి ఒకవంద మంది యూరోపియన్ జంటలను సమావేశపరచి ప్రతి

భార్యాభర్త లను అవధానిగారికి పేరు పేరునా పరి చయం చేశారు .మూడు నాలుగు 

గంటలు  విందులూ వినోదాలతో కాలక్షేపం అయింది .తర్వాత ఆవందమంది దంపతులను

చెల్లా చెదరుగా కూర్చోబెట్టి అవధాని గారిని పిలిచి ,’’మీకు మూడు గంటల క్రితం పరిచయం

చేసన
ి దంపతులను పేరుపేరునా పిలిచి ,వారెక్కడ ఉన్నారో కనుక్కొని ఆహ్వానించండి

‘’అన్నాడు కలెక్టర్ .అవధానిగారికి తెలుగు సంస్కృతం కన్నడం తమిళం తప్ప మరే  భాషా

రాదు .అవధానిగారు తడుముకోకుండా ‘’స్టో న్ గారూ  దయచేయండి ,శ్రీమతి ఎలిజబెత్

స్టో న్ గారు అమ్మా తమరూ వచ్చి మీభర్త పక


్ర ్క నిలబడండి ‘’అంటూ రెండువందలమంది

పేర్లూ ఒక్కటికూడా తప్పు లేకుండా అవ౦దమంది దంపతులను ఆహ్వానించగా కలెక్టర్ 

ఆన౦ దానికి అవధుల్లేకుండా పో యి అవధానికుంటిమద్ది రామాచార్యులవారి  అసాధారణ

ధారణకు అమితాశ్చర్యపడి గొప్పగా ప్రశంసించి సన్మానించాడు . ..


పండిత రచయిత శ్రీ రూపనగుడి నారాయణ రావు గారు

28-10-1880 న రూపనగుడి నారాయణ రావు గారు జన్మించారు .తండ్రి నరసింగరావు

శిరస్త దారు .మేనమామ హో సూరు సుబ్బారావు కడప డిప్యూటీ కలెక్టర్ .ఈయన’’ హెర్బర్ట్

స్పెన్సర్ ఆన్ ఎడ్యుకేషన్ ‘’అనే గ్రంథాన్నిసంస్కృతం లోకి’’విద్యాభ్యాస పద్ధ తిః’’పేరుతొ

అనువదించారు.జే ఎస్ మిల్ రాసిన ‘’పొ లిటికల్ ఎకానమీ ‘’ని ‘’అర్ధశాస్త ం్ర ‘’ పేరుతొ

ఆంధ్రీకరించారు .మేనమామగారి ఈ విజ్ఞా నం నారాయణరావు గారికి అబ్బింది .రావు గారి

భార్య గౌరమ్మ .

  నారాయణరావు గారు బళ్ళారి వార్డ్లా కాలేజిలో చదివి ,తండ్రిమరణం తో డిగ్రీ చదవకుండా

ఆపేశారు. స్వయంగా గ్రంధాలు చదివి సంస్కృత ఆంద్ర ఆంగ్ల కవ్యాలు వ్యాఖ్యాన సహితంగా

ఉపాధ్యాయుడిగా పని చేస్తూ నే పఠించారు.రాజమండ్రి  ట్రెయినింగ్ కాలేజీలో శిక్షణపొ ంది

,ఉపాధ్యాయులుగా చాలా చోట్ల పని చేసి మద్రా స్ సైదాపేట  ట్రెయినింగ్ కాలేజీలో

30 ఏళ్ళు పని చేసి ,1940 లో రిటైరై బళ్లా రిలో స్థిరపడ్డా రు .

విద్యార్ధు లకు ఉపయోగపడే వాచకాలుకథా పుస్త కాలు మొదట రాసి ,తర్వాత కావ్యాలు

నాటకాలు ,సిద్ధా ంత గ్రంథాలు రాశారు .అరవింద సిద్ధా ంత గ్రంథం రాశారు .మానవుడు

కళాస్వాదనతో  సౌందర్య రసజ్ఞ త ,సుష్టు తసహృదయత పొ ందుతాడని ,వీటి వలన తనకు

తెలియకుండానే హృదయ సామరస్యం పొ ంది ,సౌశీల్యవంతుడై ,జీవితం పై ఆసక్తి పెరిగి

అన్ని విషయాలలోకి చొచ్చుకు పో తాడని రావు గారి సిద్ధా ంతం .ఉత్త మకళాను

భూతిఐహిక సుఖాన్ని మాత్రమె కాక ,దివ్యజ్ఞా నాన్నీ ,అఖండ ప్రేమను అఖండ

ఆనందాన్నీ అందిస్తు ందని ఆయన సిద్ధా ంతం .

  రావుగారి కావ్యనాటకాలు ఆధ్యాత్మికపరమైనవి .మొదటికావ్యం కవితా నీరాజనం ను

16 ఖండికలతో క్వెట్టా భూకంపం గురించి అందులో ఒకఖండిక’’అశ్రు తర్పణం ‘’మనసును


కదిలించేట్లు రాశారు .’’కృష్ణ రాయ సాగర కావేరి ‘’ఖండిక సమకాలీన  కృష్ణ రాయ సాగర

జలాశయ వర్ణన .రెండవ రచన ‘’ఆర్యా సుభాషితం ‘’భర్త ృహరి సుభాషితం లాంటి స్వంత

రచన .పరిణయ కథామంజరి ,కదామణి ,ప్రవాళ ముక్తా వళి ఆంద్ర వ్యాకరణ

దర్పణం,నారాయణ తెలుగు వాచకాలు,మాతృ భాషాబో ధిని ,నారాయణ తెలుగు

ఉపవాచకాలు ,విప్రనారాయణ నాటకం గౌతమబుద్ధ నాటకం ,సౌన్ద రనంద నాటకం

,,కావ్యనిదానం,పంపాపురీ శతకం ,ఆధ్యాత్మికోపాసనలు ఉన్మత్త రాఘవం –అనువాదం

,కాళిదాసు ,శ్రీ అరవిందులు జీవిత సంగ్రహం ,మాతప్రా ర్ధనలు ,కాకతీయ రుద్రమాంబ

నాటకం ,విషాద విజయనగర నాటకం ,క్షమావతీ విజయ నాటకం , శిశు మానసిక శాస్త ం్ర

,మానవ విజయం ,రూపన్న కుమార భారతం మొదలైనవి సరళమైన తెలుగులో

రచించారు .

  నారాయణరావుగారు అరవింద గ్రంథాలు కూడా అనువదించారు –అందులో జాతీయ

విద్యా విధానం ,భారతీయప్రజ్ఞ,జాతీయావశ్యకత ,జాతీయ కళాప్రయోజనం ,యోగ

భూమికలు ,మాతృశ్రీ జీవిత సమస్యలు ,ప్రా తః కాలం నాటి పలుకులు ,శ్రీ అరవిందుల

యోగము ,.రవీంద్రు ని గ్రంథాలుకూడా అనువదించారు. వాటిలో మాలిని ,యజ్ఞ ము

గీతాంజలి ముఖ్యమైనవి .టాల్ స్టా య్ రచనలలో మొదటి సారాబట్టీ ,త్రా గు బో తు

ముఖ్యమైనవి స్పెన్సర్ గ్రంథాన్ని ‘’విద్య ‘’గా అనువాదం చేశారు .

తనరచనలకు ఎలాంటి సన్మానం కోరుకొని వినయసంపంన్నులు  రావుగారు .18 పర్వాల

కుమారభారతం మహాకావ్యాన్ని విని హిందూపురం లోని శ్రీ శారదా సమితి వారు ‘’సాహితీ

శిల్పి ‘’బిరుదునిచ్చి సత్కరించారు .రావు గారు తన స్వీయ జీవిత చరితక


్ర ూడా

రాసుకొన్నారు .అముద్రిత రచనలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం శ్రీ కైప నాగరాజు

చేశారు.ఈ తరం వారికి రూపనగుడి నారాయణరావు గారి  గురించి  తెలిసి ఉండకపో వచ్చు

.
హంపీ నుంచి హరప్పాదాకా-15

  మొసలి చావుకు ముసలమ్మ చిట్కా

ఆనేగొందిలోని తుంగభద్రా నదిలో మొసళ్ళు ఎక్కువ కాని జన సంచారం ఉన్న చోట

కనిపించవు .కాని ఒకసారి సుమారు ఏడు అడుగుల ఒకపెద్దమొసలి ఎక్కడి నుంచో

అక్కడికి వచ్చింది .ఆనే గొంది తుంగభద్రలో దిగువ మైలు లోపు  వ్యాసరాయల

మఠం.పీఠాధిపతులైన సన్యాసుల తొమ్మిది సమాధుల గుంపు. అది దాన్ని ‘’నవ

బృందావనం’’ లేక ‘’నవ రిందావనం ‘’అంటారు .అక్కడే ఒకమొసలి మనిషిని చంపింది

.అప్పుడు ఊళ్లో వారికి కాక కలిగి రాణీకుప్పమ్మారాణీ సాహెబా వారికి ఫిర్యాదు చేశారు

.దాన్ని ఎలాగైనాపట్టి ప్రజలబాధలు తీర్చమని అధికారులను ఆదేశించారామె .

 రాజవంశానికి చెందిన వీరులు తుపాకులు  బరిసల


ె ు ,బల్లా లతో బయల్దే రారు .చాలాచోట్ల

మాటు వేసి అది నదిలోని బండ రాళ్ళపై పడుకొన్నప్పుడు కాల్పులు జరిపారు .ఆ గుళ్ళు

దాని అతిగట్టి శరీరం లో ఇరుక్కు పో యాయే కాని ఏమీ చేయలేకపో యాయి .అది కళ్ళు

మూసి తెరుస్తూ ంటే కంటి వెంట నీరు ధారగా కారుతుంది .దాన్ని చూసి అది ఏడుస్తో ందని

భ్రమపడతారు .కనకనే’’మొసలికన్నీరు’’ అనే పేరు లోకం లో వాడుకగా వచ్చింది. క్రమంగా

ఆవుదూడలను లాక్కు వెళ్లి ందని ఆవుల్ని తినేసిందని వార్త లు పెరిగాయి

.మిట్ట మధ్యాహ్నం నదిలో అది ఈదటం చాలా మంది చూశారుకూడా .పుట్టిలో కూచుని

తుంగభద్ర దాటటానికి జనం భయపడి పో తు౦టే,వాటిని రద్దు చేశారు .

   ఈ హడావిడి అంతా ఒక 90 ఏళ్ళ ముసలమ్మ విని ఒక నవ్వు నవ్వింది ‘’ఇదేమిటి ?

మొసలిని చంపటానికి ఇంతమందా ?ఇన్ని ఆయుదాలా ?’’అని

విస్తు పో యి,భుజాలేగారేసింది .ఆమాటలు విన్నవారికి విపరీతంగా కోపం వచ్చి ‘’రాచనగరు

వాళ్ళంతా దాన్ని చంపటానికి ఇంతగా  శ్రమ పడుతుంటే నవ్వుతావా యెగతాళి చేస్తా వా

ముసల్దా నా ?”’అన్నారు .కొందరు ‘’నువ్వు చంపు చూద్దా ం .మంచం నుంచి లేవలేవు


మాటలు కోటలు దాటుతున్నాయే ?’’అన్నారు .విరగబడి నవ్వుతూ అవ్వ ‘’దేనికైనా

ఉపాయం కావాల్రా కొడుకుల్లా రా. ఉపాయం లేని వాణ్ని ఊరినుంచి పంపెయ్యమని పెద్దలు

చెప్పారు తెలీదా ‘’అన్నది ‘’ఆ ఉపాయం ఏమిటో చెప్పు “”?అన్నాడు ‘’మీకెందుకు

చేబుతాన్రా భడవల్లా రా !ఆ చంపే రాజుగారి సిపాయిలోస్తే చెబుతా ‘’అని నవ్వుతూనే .

   ఈమాట క్రమంగా రాణీ గారికి  చేరింది .ఆమె దూతలు ముసలమ్మ దగ్గ రు వచ్చారు

మర్యాద చేసింది .’’మామ్మా !నీదగ్గ ర మొసల్ని చంపే ఉపాయం ఉందట రాణీ గారు

తెలుసుకోమని మమ్మల్ని పంపారు .నిజంగా ఉపయోగం ఉంటె నీకు రాణీ గారు గొప్ప

బహుమతి ఇస్తా రు లేకపో తె ---‘’అని నీళ్ళు నమిలారు .ఆమె మధ్యలోనే అందుకొని

‘’ప్రయోజనం లేకపో తె ఈ ఎల్ల మ్మ చెప్పదు .చెబితే జరిగి తీరాల్సిందే ‘’అంది ఖచ్చితంగా

.అయితే చెప్పండి అని అడిగారు .’’ఏం లేదు నాయనా !ఒక మేకపిల్లను చంపి ,లోపలి

భాగాలు తీసేసి ,పచ్చి తోలు మాత్రం ఉంచి లోపల అంతా గవ్వసున్నం కూరి, కుట్టేసి

,లోపల్నిచి తీసిన దాన్ని పై చర్మంపై బాగా దట్ట ంగా పూసి ,మొసలి ఎక్కువగా ఏప్రా ంతంలో

తిరుగుతుందో అక్కడ నీటికి దగ్గ రగా తాడుతో కట్టేయండి.పచ్చిమాంసం వాసన లేకపో తె

మొసలి దగ్గ రకు కూడా రాదు అని గుర్తు ంచుకోండి ‘’అని చిట్కా చెప్పింది .

   చూద్దా ం అనుకోని ఆమె చెప్పినట్లే తూచా పాటించి  చంపిన మేకపిల్లను  నీటి దగ్గ రలో

సాయం కాలం కట్టేసి భటులు పొ దల్లో దాక్కుని ఏం జరుగుతుందో చూస్తు న్నారు .అర్ధరాత్రి

మొసలివచ్చి గుల్ల సున్నం కుక్కిన మేకపిల్లను ఈడ్చుకుపో యింది .మర్నాడుమధ్యాహ్నం

నదిలో ఏదో జంతువు పొ ర్లా డుతూ కనిపించింది .అది శరవేగం గా నీటిలో అటూ ఇటూ

తిరుగుతోంది పిచ్చి ఎక్కిన దానిలాగా .సాయంకాలానికి ఊరంతా అల్ల కల్లో ల౦ గా వచ్చి

చూశారు .చిన్న తిమింగిలం పిల్ల  నదిలోకి వచ్చిందా అని విస్తు పో యి చూస్తు న్నారు

.చీకటి పడబో తుండగా నదిలో తెల్లని చారలు కనిపించాయి .అది మొసలి పుట్టి నడిపే

ఘాట్ ఎక్కి ఇసుక మీదకుచేరి ,తోక ఇసుకదిబ్బలకు కొడుతూ తెల్లటి


నురుగులుకక్కుతూ వెల్లకిలా పడిపో యి,కొట్టు కొంటూ ప్రా ణాలు వదిలింది .మొసలికడుపు

ఉబ్బి పరమభయంకరంగా కనిపించింది ‘

  ఇంతకీ ఏమైంది ?మొసలి కడుపులోకి పో యిన సున్నం కరిగి ,దానికడుపులో మంటలు

మొదలయ్యాయి .వాటిని భరించలేక నదిలో అయిదారు మైళ్ళు అటూ ఇటూ తిరిగి

,చివరికి పేగులు తెగి ,చచ్చిపో యింది .రాణీగారు ముసలమ్మకు ఘన సన్మానం చేశారు

.ముసలమ్మ చిన్న చిట్కా  మొసలి ప్రా ణాలను సులభంగా తీసి, జనాలకు మేలు కలిగింది

‘’అహో విచిత్రం !యద్గ్రా హః –జలస్దా ః కర్షతి ద్విపం – స ఏవ తీర స్థ లేనః-శునకేన నిహన్యతే

‘’

భావం –ఎంత ఆశ్చర్యం !నీటిలో ఉన్నప్పుడు మొసలి ఏనుగును కూడా లాక్కు  పో తుంది

.అదే మొసలి గట్టు మీదుంటే ,దాన్ని కుక్కకూడా కరిచి చంపుతుంది .దీనినే

‘’స్థా నబలిమికాని తనబలిమి కాదయా ‘’అన్నాడు వేమన .

హంపీ నుంచి హరప్పాదాకా-16

  తిరుమల రామ చంద్రగారి శారీరకలోపాలు

రామచంద్రగారికి నత్తి ఉండేది .ఆందో ళన కలిగితే త్వరగా మాట్లా డ బో తే ,భావోద్వేగం

పెరిగితే మాటలు తడబడి నత్తి మాటలు వచ్చేవి .వాళ్ళ ఊర్లో ముక్కుతోమాట్లా డే

నరసింహాచారి ని ఈయన ఈయన స్నేహబృందం ‘’అనునాశికా చారి ‘’అని ఎక్కిరించేవారు.

అందుకే దానిఫలితమ్గా తనకు నత్తి వచ్చి ఉంటుందని రామచంద్ర పశ్చాత్తా ప పడ్డా రు

.ఇదివరకు ఈయనకు చెవిలో పో టూ,అరచేతిలో పండూ డూ , నిద్రలో నడకజబ్బులు

ఉంటె గురువుగారు  శ్రీనివాస రాఘవాచార్యులు చిట్కా వైద్యం చెప్పి పో గొట్టా రు .చెవిలో

పో టుకు ‘’నిర్గు ౦డ్యాది తైలం ‘’నిర్గు ండఅంటే వావిలి  ,అరచేతిపుండుకు ‘’గంధకాది లేహ్యం
‘’,నిద్రలో నడకకు ‘’నారికేళా౦జనం’’వాడమని చెప్పారు .ఈ అంజనం ఎలా తయారో

వివరించారు .వందకొబ్బరికాయలు కొట్టి ,ఆ కొబ్బరినీటిని  కళాయి  ఉన్న గంగాళం లో

పట్టి, కాచి వడపో సి ముద్ద చేసి ,పచ్చకర్పూరం కుంకుమపువ్వు గోరోచనం కొద్దిగా

లవంగాలు బాగాకలిపి నూరి ఆముద్ద కు కలిపి మళ్ళీ నూరి తే పది ఔన్సుల నారికేళ

అంజనం తయారయింది .ఈ మూడు చికిత్సలు ఏక కాలం లో చేయించారు .

పొ న్నగంటికూర ,అవిసె కూర ,చిర్రికూర ,అవిసేపువ్వులు ,ఉస్తికాయలు ,కాకరకాయలు

పధ్యం గా ఐదారు నెలలు ఆ మందులు వాడించారు .గురువుగారే అన్ని ఉపచారాలు

చేశారు, చేయిచారు .దీనితో నిద్రలో నడిచే జబ్బుకూడా  మాయమైంది

 తిరుపతి కళాశాలలో చేరాక నత్తి ఆయన్ను నవ్వులపాలుచేసి ఇబ్బందిపెట్టింది .ప్రవేశం

కోసం రఘువంశం లో నాలుగవసర్గ మొదటి శ్లో కం చదివి అర్ధ తాత్పర్యాలుచెప్పమన్నారు

పరీక్షకులు .అదంతా కొట్టినపిండే ఐయినా  కాలేజీలో చేరబో తున్నాననే భావా వేశం లో

నత్తి ముంచుకొచ్చి అలానే చదివారు .అర్ధతాత్పర్యాలు బాగానే చెప్పినా స్పష్ట త

లేకపో యిందే అని బాధపడ్డా రు.. ‘’శ్శ్లో శ్లో శ్లో కం లో ఆఆఆఆఅ అలంకారాలు

చేచచ
ే ేప్పలేదండి .త్తు త్తు త్తు ల్య యోగిత అల౦కార మండి.ద్దీద్దీద్దీపకాలంకారం కూడా

చ్చేచేప్పోప్పో చ్చండి ‘’అన్నారు .ప్రిన్సిపాల్ గారు ‘’నాయనా ! నీ సంగీతం చాలు .అడ్మిషన్

ఇస్తు న్నాము మమ్మల్ని చంపకు ‘’అన్నారు నవ్వుతూ .దీన్ని అలుసుగా తీసుకొని

సహచరులు ‘’ఒరేనత్తో డా ,నత్వా చార్య ,నత్తి స్వామీ ‘’   అని గేలిచేసి ఆటపట్టిచవ


ే ారుకోపం

.వచ్చినా,దిగ మింగుకొనే వారు రామ చంద్ర .ఎవరైనా ఇలా అంటే నవ్వేయటం అలవాటు

చేసుకొన్నారు .పత్రికాఫీసులో పై వాళ్ళు అధికారం చెలాయించినా నవ్వేసే వారు .వాళ్ల కు

ఒళ్ళు మండి’’ఎందుకా వెకిలి నవ్వు ‘’అనేవారు .ఈయన వెంటనే ‘’చేయని తప్పుకు

ఆక్షేపణ అర్హమైనప్పుడునవ్వ కుండా యేడిస్తే మీకు మరీ ఇది అవుతున్ద ండీ ‘’అనేవారు

.నవ్వు అందరికీ నాలుగు విధాల చేటు అయితే తనకు నలభై విధాల మేలు చేసింది
అంటారు రామ చంద్ర .చదువులో ముందు  ఉండటం ,నిజం చెప్పటం హనుమారాధన

మాటతప్పకపో వటం పరోపకారం వంటి సుగుణాలకు మిత్రు లు ఫిదా అయి ‘’నత్తో డా

అనటం మానేశారు కాలేజీలో .

   ఆసమయం లో వాసుదాసు అనే ఆంధ్రవాల్మీకి ఒంటిమిట్ట కోదండరామాలయ

పునర్మించిన శ్రీ వావికోలనుసుబ్బారావు గారు తిరుపతి రాగా, ఆయన్ను చూద్దా మని

వెడత
ి ే భక్త శిష్యబృందవలయం లో ఉన్న ఆయన ఈయన్ను పట్టించుకోలేదు .తర్వాత

రామచంద్రగారు ఆయనకు జాబురాస్తూ అందులో తాను  ఆయన భక్తు డనని ఆర్యకదానిది

వరుసగాచదివానని తనకు  నత్తి బాగా ఉండి ఇబ్బంది పెడుతోందని రాశారు .ఆ లేఖ

అందుకొన్న వాసుదాసు గారు స్వదస్తూ రితో రెండు ఠావుల ఉత్త రం రాశారు వీరికి .ఆఉత్త

రానని  ఒంటరిగా మూడునాల్గు సార్లు తనివితీరా చదివారు అందులో సాహిత్య వైద్య

చరిత్రా ది వివరాలున్న  అమూల్య  లేఖ అని పించింది .

ఆ ఉత్త రం సారాంశం –‘’శారీరకమైన నత్తి ఉందని బాధ పడవద్దు .ప్రపంచం లో నత్తి వారు

చాలామందే ఉన్నారు .వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకున్నారు .గ్రీసు దీశం లో

గొప్ప వక్త లలో ఒకరికి  నత్తి బాగా ఉండేది .మహామేధావి  ఏదిమాట్ల డదామన్నా, నోరు

పెగిలేదికాదు .పిచ్చివాడు మూర్ఖు డు అని యెగతాళి చేశారు .తనలో తానూ

కుమిలిపో యేవాడు ఒకసారి సముద్రా నికి ఎదురుగా నిల్చుని గొంతెత్తి ‘’భగవంతుడా నా

జీవితమంతా ఇంతేనా అవమానం పాలవటమేనా ??’అంటూ ఆవేదనతో అరిచాడు .అలా

యెంత సేపు అరిచాడో తెలీదు కళ్ళు మూసుకొనీ అరిచాడు .అలాఅరుస్తూ అరుస్తూ వెనక్కి

తిరిగాడు .అనర్గ ళంగా భగవంతులు స్తు తులు ఆ అరుపులూ  వినిపించాయి .రెండు

మూడు రోజులు గడిచాయి .కళ్ళు తెరచ


ి ాడు ఎదుట కను చూపు మేరవరకు పెద్ద

గుంపు.తన్ను వెక్కిరించి చంపటానికి వచ్చారేమో అని భయపడ్డా డు .పారిపో యే

ప్రయత్నం చేసి పారిపో యాడు జనం వెంటపరిగెత్తి పట్టు కున్నారు ‘’నన్ను చంపకండి నా
వేదన భగవంతునికి మొరపెట్టు కొన్నాను .మిమ్మల్ని ఎవర్నీపల్లెత్తు మాటకూడా నేను

అనలేదు ‘’అని గి౦జు కొన్నాడు .జనం ఆయనను సమాధానపరచి ‘’మహాను భావా !

నువ్వు ఇంతగొప్ప వక్త వని అమూల్యమైన సూక్తు లు  కురిపిస్తా వని మాకు తెలీదు .నువ్వు

మహా తత్వ వేత్తవు ,మహావక్త వు క్షమించు మా అజ్ఞా నానికి ‘’అన్నారు.

 ‘’ కనుక  కంఠ౦ లో ధ్వనికి సంబంధించిన కండరాలలో లోపాలవలన నత్తి వస్తు ంది

.ఉప్పుగాలితగిలినా నీటి వాలు గాలి తగిలినా బాగు పడే అవకాశం ఉంది .కనుక

చెరువుగట్టు మీదో కలువగట్టు మీదో నీటికి ఎదురుగా నిలబడి నీపుస్త కాలలో ఉన్న పద్యాలో

శ్లో కాలో గట్టిగా అరుస్తూ చదువు .చిన్న కణిక  రాళ్ళముక్కలను నోట్లో పెట్టు కొని చదివితే

నరాల కదలికకుకండరాలలో మార్పు వస్తు ంది .దీనితోపాటుసరస్వతీ ఘ్రు తం,

సరస్వతీలేహ్యం తీసుకో. జానకీ వల్ల భుడు మహావ్యాకరణ వేత్త బహుభాషాకోవిదుడు

ఆంజనేయ స్వామి నీకు  రక్షకులౌతారు ‘’అని చక్కని సలహా రాశారు వాసుదాసుగారు .

 వెంటనే ఆచరణలో పెట్టా రు రామ చంద్ర .తిరుచానూరు –రేణి గుంట మధ్య ఉన్న పెద్ద

పుష్కరిణి దగ్గ రకురోజూసాయంత్రం వెళ్లి   కణిక రాళ్ళ ముక్కలునోట్లో పెట్టు కొని గట్టు మీద

నీటికి ఎదురుగా నిలబడి వచ్చిన శ్లో కాలన్నీ నాన్ స్టా ప్ గా బిగ్గ రగా చదివే వారు

.అయిదారు నెలల తర్వాత  విశ్వాసం పెరిగి, క్రమంగా నత్తి మటుమాయమైంది .

హంపీ నుంచి హరప్పాదాకా-17

ప్రముఖ ఆయుర్వేద విద్వాన్ దీవిగోపాచార్యులు


ఆయుర్వేదం అంటే పిచ్చివాళ్ళ పంచాయతి అని దాన్ని నిషేధించాలని బ్రిటిష్ ప్రభుత్వం

భావించి అది అశాస్త్రీయం అని నిరూపించటానికి కి ఒక సంఘం ఏర్పరచి ,దానితో అశ్వ

గంధ బలాతిబల మొదలైన మహా మూలికలను  నిష్ప్రయోజనం  అని నిరూపి౦ప జేసి

ఆయుర్వేదాన్ని  భూ స్థా పితం చేసే తీవ్ర ప్రయత్నం చేసింది .అప్పుడు ప్రమాదం పసిగట్టి

భారత వైద్య ప్రతినిధిగా ‘’ఏకాంగ వీరుడిగా’’ ఎదిరించి నిలిచి ‘’ఆయుర్వేద కాంగ్రెస్ ‘’స్థా పించి

ఆసేతు హిమనగం బర్మా ,కాబూల్ లలో పర్యటించి ,మహా పండితులను ఏకం చేసి

ఉద్యమానికి బాసటగా మద్రా స్ లో ఆయుర్వేద కళాశాల స్థా పించి ,అనేక ఆయుర్వేద

గ్రంథాలకు సులభ వ్యాఖ్యలు రాసి ప్రచురించి ఆయుర్వేదం మహో న్నత వైద్య విధానం అని

ప్రపంచానికి చాటిన మహో న్నత వ్యక్తీ పండిత దీవి గోపాలాచార్యులు

  మద్రా స్ లోని  కన్యకాపరమేశ్వరి ఆయుర్వేద కాలేజి లో వైద్యులుగా పని చేస్తూ

గుర్రబ్బండీ మీద మాత్రమె ప్రయాణం చేసవ


ే ారు .అప్పుడు ఆంగ్లేయ సివిల్ సర్జన్ల ఫీజు

అయిదు రూపాయలు . వీరుకూడా   అదే ఫీజు తీసుకొనే వారు సమానంగా .ఆ

ఆయుర్వేద కాలేజిలో దేశం లోని అన్ని ప్రా ంతాల విద్యార్ధు లు ఉండేవారు .ఆయన

చనిపో వటానికి ముందు రామ చంద్ర వారిని సందర్శించి ధన్యులయారు .తలపాగా ఊర్ధ ్వ

పు౦డ్రా లతో మహా వర్చస్సుతో వెలిగి పో యే వారట .గాంభీర్యం కరుణ ముఖంలో

కనిపించేవి .ఆధునిక ధన్వంతరి దీవి గోపాలాచార్యులవారు .


  కృష్ణా జిల్లా నాగాయలంక దగ్గ ర భావ దేవరపల్లి లో 10-10-1872 న

జన్మించారు.ఆయుర్వేద మార్తా ండ ,భిషజ్మణి’’ వైద్య రత్న బిరుదాంకితులు ,ఆయుర్వేదం

లో విస్త ృత పరిశోధనలు చేసి ప్లేగు ,కలరాలకు ‘’శత ధౌత ఘ్రు తం ‘’హైమాది పంక్రం –అంటే

పానకం మందులు తయారు చేసి వాడి ఆ జబ్బులు నయం చేసన


ి ప్రయోగ శీలి  .29-9-

19-20 న 48 వ ఏటనే చనిపో యారు .

  హాధీ రాం జీ నమిలిన అల్యాకు

    రామచంద్ర గారి ఆయుర్వేదా చార్యులు చింతపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారు దీవి

వారికి మొదటితరం శిష్యులు .ఒకరోజు సుమారు పదిహన


ే ు మంది విద్యార్ధు లను వెంట

తీసుకొని ఓషధీ విజ్ఞా న యాత్రకోసం కపిల తీర్ధం కొండ ఎక్కించారు .అక్కడ ఒక చోట తన

చేతిలో ఉన్న బాణాకర్ర తో పొ దలాగా ఉన్న చిన్న పొ న్నగంటి ఆకుల్లా గా ఉన్న పొ దను

చూపించారు .ఆఆకులు తినమన్నారు అలాగే తిన్నారు అవి పిచ్చ తియ్యగా ఉన్నాయి

.అతిమధురం కన్నా తీపి .రసం మి౦గ గానే  కొత్త బలం శక్తి వచ్చి నట్లు అందరికీ

అనిపించింది .అందర్నీ కూర్చోబెట్టి దానికథచెప్పారు శాస్త్రిగారు .

‘’దీనిపేరు అల్లి ఆకు .అల్యాకు అంటారు.తిరుపతిలోని హాథీరాం మఠం లో’’ హథీ రాంజీ’’

మహంతు గారు సుందర బాలాఢ్యుడు.తిరుపతికి పడమరగా రెండుమైళ్ళ దూరం లో ఒక

రింగు తోట ఉండేది .అక్కడ రాతి గుండ్లు ఉంటాయి మీరు చూసేఉంటారు వాటిని బంతి

లాగా ఎగరేస్తూ వ్యాయామం చేసేవాడు .ఈ అల్యాకు గుప్పెడు నోట్లో వేసుకొని ,నమిలి రసం

మింగి నెలరోజులు ఆహారం లేకుండా తపస్సు చేసేవాడు .తర్వాత మరో గుప్పెడు నమిలి

రసం మింగి యోగ సమాధిలో నెలల తరబడి ఉండేవాడు .రెండుమూడాకులు తింటే ఆకలే

వెయ్యదు.ఇక్కడే తిరుపతి (యాత్రీకులు ఆచిన్న చిన్న రాళ్ళతో ఇల్లు కడితే త్వరలోనే


స్వంత ఇల్లు నిర్మిస్తా రు అనే నమ్మకం ఉంది .నేనూ మాఅమ్మాయి అలాగే రాళ్ళు

పపేర్చాం తర్వాత ఇల్లు కట్టు కోన్నాం –ఇది స్వవిషయం ).

  అంతటి యోగీ ఒక యోగిని చేతిలో మోసపో యాడు .ఆమె తిరుపతికి వచ్చి ఈయనతో

వాదానికి దిగి ,ఓడిపో యింది .తనను పురుష శక్తితో గెలవమని అప్పుడే ఓటమి

అంగీకరిస్తా నని సవాలు విసిరింది .నమ్మి ఓడిపో యాడు ఆయన్ను భ్రస్టు డిని చేసి పారి

పో యింది .యోగ భ్రస్టు డై  స్త్రీ వ్యామోహం లో పడి కొంతకాలానికి తెలుసుకొని మళ్ళీ దార్లో

పడ్డా డు ‘’అని శాస్త్రీజీచేప్పాడు .

హంపీ నుంచి హరప్పాదాకా-19

మానవల్లి రామ కృష్ణ కవి గారు

మానవల్లి రామకృష్ణ గారు మద్రా స్ నుంగం బాకం లో 1866 లో జన్మించారు తండ్రి

రామశాస్త్రి అష్టా దశ భాషా పండితులు .తనగురించి’’మృగావతి ‘’కావ్యం లో –

‘’చెన్నపురి చూళ నివసించు చున్న వాడ-వైదిక బ్రా హ్మణుడ,మానవల్లి కులుడ-రామ

దైవజ్ఞ పుత్రు డరాజనుతుని –త్యాగరాయ పండితుని ప్రియాను జుండ’’అని మాత్రమె


చెప్పుకొన్నారు .క్రిస్టియన్ కాలేజీ లో చదివే టప్పుడే  ‘’ఆంధ్రభాషను గూర్చిన

ఉపన్యాసము ‘’వైజయంతి పత్రికలో రాసి విద్వాంసుల మన్నన పొ ందారు .పట్ట భద్రు లై

వనపర్తి సంస్థా నం లో విద్యాధికారిగా జీవితం ప్రా రంభించారు .1901 వరకు పని చేసి

అభిప్రా య భేదాలవలన మళ్ళీ వెళ్ళలేదు .వనపర్తిలో ఉన్నప్పుడు ‘’బ్రహ్మవిద్యా విలాస

ముద్రా క్షర శాల’’లో’’విస్మృత కవుల గ్రంథమాల’’మొదలుపెట్టి మొదట వల్ల భారాయుడి

‘’క్రీడాభి రామం ‘’,నన్నే చోడుని ‘’కుమార సంభవం ‘’ప్రచురించాడు నన్నె చోడుడు

నన్నయ్య కంటే ముందువాడు  అన్నారు .దీనితో ఆంద్ర దేశం లో గగ్గో లు పుట్టింది .తెలుగు

పండితులు ఆయన్ను శత్రు వుగా భావించారు .ఇంత దుమారంరేగినా మీరేమీ మాట్లా డరేం

?’’అని మద్రా స్ లో ఒక సారి రామచంద్ర గారు అడిగత


ి ె ‘’చెప్పేదేదో ఆ గ్రంథ  పీఠిక లోనే

చెప్పేశాను .మళ్ళీ మళ్ళీ చెప్పటం ఎందుకు ?’’అన్నారట .ఆయన సంస్కృత ఆంద్ర

మళయాళ తమిళ కన్నడ ఇంగ్లీష్ భాషలలో నిష్ణా తులు .

 కవిగారు ఆంధ్రు లకు ప్రసాదించిన మరో రచన ‘’ప్రబంధ మణి భూషణం ‘’.అనేక

కావ్యాలనుంచి వివిధ భాగాలు సేకరించి కథ గా కూర్చిన కృతి.త్రిపురా౦త కోదాహరణ ,నీతి

ముక్తా వళి ఆంధ్రతిరువాయిమొళి,,శ్రీరంగ మహాత్మ్యం ,సకల నీతి సమ్మతం గ్రంథాలు

ప్రచురించారు .తెలంగాణా అంతా తిరిగి ‘’లిథిక్ రికార్డ్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్’’ను విద్వత్

పూర్ణమన
ై పీఠిక,శాసనాల నకళ్ళతో సహా ప్రకటించారు.ఇలా చేస్తూ నేతెలుగు

సంస్కృతాలలో ఏం ఏ పాసయ్యారు .ఆయన ఏ పుస్త కం రాసినా ఆంద్ర విమర్శకులు

చెలరేగవ
ే ారు .దీనితో తెలుగులో రాయటం మానుకొన్నారు .

మద్రా స్ పచ్చయప్ప కాలేజిలో మూడేళ్ళు సంస్కృత లెక్చరర్ గా పని చేశారు .మద్రా స్

ప్రభుత్వ విద్యా శాఖ వీరిని తాళపత్ర గ్రంథ సేకరణకు నియమించింది .ఈయనా ఉభయ

మీమాంసాలంకార శాస్త ్ర పారంగతులు ఎస్ కే రామనాధ శాస్త్రి కలిసి మద్రా స్ రాష్ట మ


్ర ంతా

గాలించి అపూర్వ గ్రంథాలు సేకరించారు .కవి గారి ధారణా శక్తి అమోఘం .ఒక సారి చూస్తె
చాలు మనసులో అది ముద్ర అయిపో తుంది .ఒక ఊళ్ళో పండితులు తమవద్ద ఉన్న

పుస్త కాలు ఇవ్వటానికి ఒప్పుకోలేదు .కవిగారు ఊరికే చూసి ఇస్తా ను అని చెప్పి ఒక గంట

పుస్త కాలు తిరగేసి ,ప్రధానఘట్టా లు మనసులో ముద్రించుకొని ,బసకు వెళ్లి వివరంగా

రాసేశారట .

  కవిగారు –కుందమాల చతుర్భాణినాట్య శాస్త ం్ర వంటి అపూర్వ  సంస్కృత గ్రంథాలు

పరిష్కరించి విపుల పీఠికలతో ప్రచురించారు .భరత కోశం అనేది భరత శాస్త ్ర సర్వస్వమే

.నన్నె చోడుని కుమార సంభావ ప్రతి లాహో ర్ లో ఉందని తెలిసి అప్పుడు అక్కడున్న

రామ చంద్రగారికి ఉత్త రం రాస్తే తెలుగు పేరుతోఉన్న ఆతాటాకు గ్రంథం దొ రికింది కాని

అందులో కొన్ని ఆకులే ఉన్నాయి .శూద్రకమహాకవి రాసిన ‘’వత్సరాజ  చరితం్ర  ‘’ను

కవిగారు ‘’వత్సరాజు చరిత్ర ‘’నవలగా రాశారు .1916 లో నిడదవోలు వెంకటరావు గారింట్లో

బస చేసి భరతుడి నాట్యశాస్త్రా న్నీ ,టీకా తాత్పర్యాలతో సహా నకలు రాసుకొన్నారు

.అప్పుడే ప్రా చ్యలిఖిత భండాగారానికి క్యురేటర్ గా ఉన్నారు 1940 లో శ్రీ వెంకటేశ్వర ప్రా చ్య

పరిశోధనా సంస్థ లో రీడర్ గా చేరి 1951 దాకాపని చేశారు.

కవిగారి జీవిత చరమ దశ దీనంగా గడిచింది .ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి పొ ట్ట

పో షించుకొనే వారు .కేంద్ర రాష్ట ్ర ప్రభుత్వాలు కొంతమేరకు నెలసరి గౌరవవేతనం ఇచ్చేవారు

.ఆతర్వాత డా పో ణంగి శ్రీ రామ అప్పారాగారు రామచంద్రగారికి తెలియజేస్తే నెలరోజులు

ఇంట్లో ఉంచుకొని ఆతిధ్యమిచ్చారు .సరదాగా మాట్లా డుతూ ‘’సెంచరీ కొట్ట లేనేమో “?అని

91 వ ఏట 21-9-1957 మానవల్లి రామకృష్ణ కవిగారు పరమపదించారు .


హంపీ నుంచి హరప్పాదాకా-19

 సింహపురి అనే నెల్లూ రు విశేషాలు -2(చివరి భాగం )

నెల్లూ రులో వదాన్యుడు తిక్కవరపు రామిరెడ్డి కుమారుడు పఠాభి అనే పట్టా భి రామి రెడ్డి

1932 కే గొప్పకవిగా ప్రసిద్ధు డు .అతని ‘’ఫిడేలు రాగాల డజన్ ‘’ఆంధ్రదేశం లో ఒక ఊపు

ఊపింది .నేలనూతుల పార్వతీ కృష్ణ మూర్తి తెలుగు హిందీలలో మహా విద్వాంసురాలు

.’’తులసీ దాస దాసీ ‘’పేరుతో’’ రామ చరిత మానసం ‘’ను సరళ గ్రా ంధిక వచనంగా

అనువదించింది .గుర్రం వెంకట సుబ్బయ్యవెంకటగిరిరాజా కాలేజిలో ఇంగ్లీష్ లెక్చరర్

.ధరణికోట వెంకటసుబ్బయ్య తెలుగు లెక్చరర్  వేదం వారి శిష్యుడు .పాటూరు రామ

సుబ్బయ్య మహా వీర పత్రికా రచయిత.’’సింహపురి ‘’వారపత్రిక 1922 లో ప్రా రంభించి

1930 ప్రభుత్వ నిషేధాజ్ఞ తో ఆగిపో యినా ,1934 లో మళ్ళీ ప్రా రంభించి ,పో లీసులకు

భయపడి వర్కర్లు రాకపో తే ,తానూ భార్య ,పిల్లలు కంపో జింగ్ మొదలైన పనులు చేసి

ప్రచురిస్తూ దాదాపు 30 ఏళ్ళు నడిపాడు .

  నెల్లూ రు న్యాయవాదులు మహాదాతలూ ,స్వాతంత్ర సమరయోధులు ఎందరో

విద్యార్ధు లకు అన్నదానం చేసవ


ే ారు .మాడభూషి నరసింహా చార్యులు వేంకటగిరి  సంస్థా న

న్యాయవాది .ఆయన రెండవ కుమారుడు గోపాలాచార్యుడు అదే వృత్తి లో ఉన్నాడు. కెవి

రాఘవాచార్యులు ,టి.వి. శంకరరామయ్య ‘’ఎస్.ఎస్ .బాట్లీ వాలా కేసు ‘’వాదించిన

ప్రముఖులు .చతుర్వేదుల కృష్ణ య్య గొప్ప న్యాయవాది .కోర్టు సెలవుల్లో ఎక్కడికైనా

వెడత
ి ే, వారం విద్యార్దు లకోసం వంటవాడిని ఏర్పాటు చేసి వెళ్ళే ఉదార హృదయుడు

.చివుకుల మాలె కొండయ్య  గారి ఇంట్లో ఆయన పంక్తిలో రోజూ కనీసం నలుగైదుగురు

విద్యార్ధు లు భోజనం చేసేవారు .

  వెన్నెలకంటి రాఘవయ్య సమర్ధ న్యాయవాది .జాతీయ ఉద్యమం లో చాల సార్లు జైలుకు

వెళ్ళాడు .ఏనాదుల ప్రగతికోసం కృషి చేసి ‘’ఏనాది రాగవయ్య ‘’అని పించుకొన్నాడు


.రాఘవయ్య  ప్రకాశం గారిమంత్రి వర్గ ం లో ప్రధానకార్యదర్శి గా పని చేశాడు .రాస్ట ప
్ర తి గిరి

గారికి వియ్యంకుడయ్యాడు .ఒంగోలు వెంకటరంగయ్య అడ్వొకేట్.గొప్ప చరిత్ర పరిశోధకుడు

.శుక్రనీతి సారం ,తాండవ లక్షణం, రామాయణ విమర్శనం ,చారిత్రిక వ్యాససంపుటి

,’’కొందరు నెల్లూ రు గొప్పవారు ‘’రచించాడు .పులుగుండ్ల నరసింహ శాస్త్రి గోపాలాచార్యుల

శిష్యుడైన గొప్ప ఆయుర్వేద వైద్యుడు .మూలపేట సంస్కృత కళాశాలలో ఆయుర్వేద

లెక్చరర్ .సంస్కృతాంధ్ర కవి కూడా .

  నెల్లూ రు సాహిత్యానికే కాక సంగీతానికీ ఆదరణ కలిగించింది .నిరంతరం సంగీత కచేరీలు

జరిగేవి. పేరుమోసిన గాయకులూ ,వైణికులు ఉన్నారు .త్యాగరాజు గారి ప్రశిష్యులలో

ఒకరు అక్కడ ఉండేవాడు .ఆయన్ను చిన్నప్పుడు ఎద్దు పొ డిచింది .ఆభయం

ఇంకాపో లేదు .ఊరిజనం ఆయనతో బాగా పాడించుకొని ,చివర్లో ‘’డుర్ బసవన్న ‘’అనిఎవరో

అరిస్తే ,ఆయన మధ్యలోనే ఆపి పారిపో యేవాడు. అందరూ నవ్వుకోనేవారు .

  వేదం వెంకటరాయ శాస్త్రి గారి ఆధ్వర్యం లో చాలామంది న్యాయవాదులు నటులయ్యారు

.వారిలో కందాడై దొ రస్వామయ్య౦గార్ ఒకడు. పర్వత రెడ్డి రామ చంద్రా రెడ్డి  కబీర్ గా బాగా

నటించేవాడు .నెల్లూ రి నాగరాజారావు యుగంధర,పాపారాయుడు ,రుస్తు ం పాత్రలు వేసి

మెప్పి౦చేవాడు  ‘’ఢిల్లీ సుల్తా న్ పట్టు కుపో తాన్ ‘’అనే వాక్యాన్ని చాలా రకాలుగా పలికి

అభినయించి ప్రేక్షకులను ముగ్ధు లను చేయటమేకాక భయపడేట్లు చేసేవాడు .

   ఆసూరి రంగస్వామి సరస్వతి నేలటూరి రామానుజా చార్యుల పెద్దల్లు డు .పురాతత్వ

శాఖలో పని చేసేవాడు .కృష్ణా –గుంటూరు పరిశోధన యాత్రలో ఒక దిబ్బమీద కొద్దిగా పైకి

కనిపిస్తు న్న శిల్పాల ముక్కలు చూసి ,అదొ క మహా శిల్ప క్షేత్రం అని ఊహించి

,ప్రభుత్వానికి చెప్పి త్రవ్వించాడు .అదే మహా కళాక్షేత్రమైన నాగార్జు కొండ గా బయట


పడింది .నాగార్జు న కొండను కనిపెట్టిన మొదటి పరిశోధకుడు గా ఆసూరి

రంగస్వామిసరస్వతి ప్రసిద్ధి చెందాడు.

కాళిదాసు ఇంటిపేరున్న జిల్లా సెషన్స్ జడ్జి రిటైరైతే ,ఆయన సంస్కృతాభిమాని అవటం తో

సంస్కృత కళాశాలలో వీడ్కోలు సభ జరిపారు .ఆయన తెలుగు మాతృభాషకల

దాక్షిణాత్యుడు .అనేక భాషలు వచ్చినవాడు .ఆయన్ను ప్రశంసిస్తూ తిరుమల రామ చంద్ర

కొన్ని శ్లో కాలు రాసి చదివారు .అందులో ఒకటి రుచి చూద్దా ం –

‘’న్యాయ గ్రంథ విమర్శనం హి కురుషేధృత్వోప నేత్రే సదా –న్యాయా ధీశ కటాక్షమేకమపి

భోః నాస్వాస్వక స్మాదపి

వ్యర్థం నః తరుత్వ మిత్వతితరాం భాషాభి రభ్యర్దితాః-రాజంతే ఉపకార వేతన మిమేస్వీకృత్య

తన్మానసాః’’

భావం –‘’కళ్ళజోడు పెట్టు కొని ఎప్పుడూ న్యాయ గ్రంథాలు పరిశీలిస్తు ౦టావు. మాపైన ఒక్క

కటాక్షం అయినా పడనీయవు .మా వయసంతా వ్యర్ధమౌతోంది’’ అని భాషలు కోరగా

,ఉపకార వేతనం పొ ంది ,భాషా పరిచర్యలో నిమగ్నులయ్యారా అనిపిస్తో ంది .

 మూల స్థా నేశ్వర స్వామిపై రామ చంద్ర రాసిన శ్లో కం –

‘’ఉత్త ర పినాకినీతట-హరినగర నివాస ముత్త మై స్సేవ్యం –భూతి విభూషిత దేహం –మూల

స్థా నేశ్వరం సదా సేవే ‘’

భావం –ఉత్త ర పినాకినీ నదీ తీరం లో సింహపురిలో వేంచేసి ఉన్న ,ఉత్త ములకు

సేవ్యుడైన,విభూతి భూషిత దేహుడైన మూల స్థా నేశ్వరుడిని నిరంతరం సేవిస్తా ను .


హంపీ నుంచి హరప్పాదాకా-20

  దయామయుడు డాక్టర్ దాసూరావు

డాక్టర్ దాసూరావు 1906 మే 6 న పుట్టి ,ఎల్,ఎం.పి.పట్టా పొ ంది ,కమలాపురం వచ్చారు

.అమృతహస్త ం ఉన్న వైద్యులుగా కీర్తి పొ ందారు .82 ఏళ్ళ సార్ధక జీవితం గడిపి ఎందరికో

ఆయువుపో సి ,పురుళ్ళు  పో సి ,1996 మే 23 న దివంగతులయ్యారు .ఆయన భార్య

రమణమ్మగారు 1996 మే 23 చనిపో యారు .ఆయన కుమార్తె నిప్పాణిలక్ష్మి తండ్రి

ఔదార్యం ,వేట గురించి ఎన్నో ఆసక్తికర కధలు రామ చంద్ర గారికి చెప్పింది .

 దాసూరావు గారు రెండు గుళ్ళ తుపాకి బుజాన తగిలించుకొని సైకిల్ పై తిరిగేవారు

.చిరుతలు ,మొసళ్ళు ఎలుగు బంట్ల ను వేటాడే వారు .చిరుతకూనలు ,మొసలిపిల్లల్ని

సాకే వారు .ఎంతపెద్ద పామునైనా తోకపట్టు కొని దూరంగా విసిరేసవ


ే ారు .ఇంటి నిండా పులి

చర్మాలు ఎలుగు బంటి మొసలి చర్మాలు వేలాడుతూ ఉండేవి .బళ్ళారి జిల్లా లో గృహ

నిర్బంధం లో ఉన్న పన్నా రాజు తో కలిసి దాసు గారు వేటాడే వారు .

  వైద్యుడు గా దాసూరాగారు ప్రజలలో దేవుడు .బీద రోగులపై అపార దయ చూపేవారు

.పేద రోగులకు తన ఇంట్లో నే భోజన  నివాస వసతి కల్పించి వైద్యం చేసవ


ే ారు .అర్ధరాత్రి

తలుపుతట్టినా రోగులకు మందు ఇచ్చేవారు .విసుగు అనేది ఆయన నిఘ౦టువులో లేదు

.మర్నాడు ఉదయం రోగి ఇంటికి వెళ్లి ముందురోజు ఇచ్చిన మందు పని చేసిందో లేదో అని

వాకబు చేసవ
ే ారు .

   ఆనే గొంది అవతల తుంగ భద్ర ఒడ్డు న మధ్వయతీశ్వరుల 9 సమాధున్నాయి. దీన్నే

నవబృందావనం అంటారు .ఒకసారి ఉత్త రాదిమఠ౦ కు చెందిన ఒక స్వామీజీ

వచ్చి,నవబృందావనం లో ఆరాధన చేయాలనుకొన్నారు .అప్పుడు తుంగభద్ర తీవ్రమన


వరదలతో పొ ంగి పో ర్లు తోంది .అలాంటి వరదలలో పుట్టి అంటే హరిగోలు నడపటానికి
ఎవరూ ముందుకు రాలేదు .దాసుగారు సాహసించి స్వామివారిని పుట్టిలో కూర్చో

పెట్టు కొని ,తానె స్వయంగా నడిపి బృందావనం చేర్చి ఆరాధన జరిపించి భద్రంగా

కమలాపురం మళ్ళీ చేర్చారు .స్వామి ఆయన్ను మెచ్చి ‘’నువ్వు హనుమంతుడవయ్యా

‘’అని శ్లా ఘించారు .

  డాక్టర్ గారు నిరంతర సంచార వైద్యులు కూడా .ఇంటి వద్ద వైద్యాలయం కూడా ఉండేది

.అవసరమైన మందులతో సైకల


ి ెక్కి గ్రా మాలు తిరిగే వారు .ఆయనంటే ఆబాలగోపాలానికి

తెలుసు .బళ్ళారి జిల్లా లోని ఆయన బంధువులకు ఆయన ఇల్లు ప్రసూతి శాల ..సినీ నటి

నిప్పాణి జమున కమలాపురం లో దాసూ రావు గారింట్లో నే 1936 లో లోపుట్టింది

.బందువర్గా నికేకాదు , గర్భిణీస్త్రీలందరికీ వారిల్లు ప్రసూతి గృహమే .పేదలవద్ద ఒక్క

దమ్మిడీ కూడా తీసుకొని వైద్యో నారాయణుడు దాసూరావు గారు .

  నిజాం రాజ్యం లో రజాకార్లు చెలరేగినప్పుడు ,రాయచూరు ఆనే గొంది ఆ రాజ్య

పరిధల
ి ోవే కనుక రజాకార్ల ఆగడాలు ఇక్కడా మొదలు పెట్టా రు .రాజకుటుంబం

ఎదిరించింది కానీ ,తట్టు కోలేక పో యింది .ఆనెగొంది రాజాస్థా న వైద్యులైన దాసూరావు గారు

హో ం గార్డ్స్ దళాలు ఏర్పాటు చేసి ,తుపాకి శిక్షణ ఇచ్చి రాజకుటుంబాల కోట్ల విలువైన

నగలు సంపద ధనం ,ప్రా ణాలు కాపాడారు .

  డాక్టర్ గారు ఉదారులు ,దయామయులైనా వృత్తి ధర్మం లో కచ్చితంగా పాటించే వారు

.తేదీ మార్చి మెడికల్ సర్టి ఫికట్


ే ఇమ్మని ,రామచంద్ర గారు తనకున్న చనువుతో సిఫార్సు

చేసన
ి ా  ససేమిరా ఒప్పుకోని నిబద్ధ త ఆయనది .ఒకతనికి పాముకరిస్తే  తన ఇంటి  డాక్టర్

కి చూపించి మందు ఇమ్మంటే ,ఆయనవద్ద సమయానికి ఆ మందు లేకపో తె ,దాసూరావు

గారి దగ్గ ర ఉంటుంది ఆయన ఇచ్చినా సరే లేక తనకు పంపినా సరే అని పంపాడు ‘’నేను

మందిస్తే ఆయన వైద్యానికి విరుద్ధ ం కావచ్చు. మాఇద్ద రి చికిత్స పద్ధ తులు వేరు .నా దగ్గ ర
మందు మరో డాక్టర్ కు ఇవ్వను.ఇది వైద్య వృత్తి ధర్మానికి  విరుద్ధ ం .ఇది నా సిద్ధా ంతం

.నియమం ‘’  ‘’అని ఖచ్చితంగా చెప్పి పంపిచేశారు .  .

  దాసూగారు దైవ భక్తు లు, నిరాడంబరులు,గాంధీ మార్గా వలంబి .బస్టా ండ్ లో ఉన్న ఒక

కుష్టు రోగికి రోజూ అన్నం పెట్టేవారు . ఆ తర్వాతే తాను  భోం చేసవ


ే ారు .వీరి కుమారుల్లో

ఒకరు తండ్రి వైద్యం కొనసాగించాడు .డాక్టర్ గారి కూతురు నటి జమున తమ్ముని భార్య .

‘’ధనాని జీవితం చైవ –పరార్ధే ప్రా జ్ఞ ఉత్సృ జేత్ –తన్నిమిత్తో పరం త్యాగః –వినాశే నియతే

సతి’’

భావం –వివేకి ఇతరులకోసం ధనం,జీవితం ఉపయోగించాలి .మనిషికి వినాశం తప్పదు

కనుక పరులకోసం త్యాగం చేయటం ఉత్త మం .

హంపీ నుంచి హరప్పాదాకా-21

  మద్రా స్ లో సుభాష్ చంద్ర బో స్

రామచంద్రగారు మద్రా స్ లో గన్నవరపుసుబ్బరామయ్య ‘’రంగనాథ రామాయణం

‘’పరిష్కరణలో తోడుగా ఉన్నారు ..ఎగ్మూర్ లో గదిలో ఉంటున్నారు .అక్కడ హరి హర

విలాస్ లో భోంచేసి పదిన్నరకు చి౦తాద్రిపట


ే శ్రీనివాస పెరుమాళ్ వీధిలో ఉన్న

సుబ్బరామయ్యగారింటికి చేరేవారు .సాయంత్రం అయిదున్నారదాకా డ్యూటీ చేసి ఇంటికి

తిరిగి వచ్చేవారు .

  అప్పుడు అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి పట్టా భి కీ సుబాస్ బో స్ కు

జరిగిన పో టీలో పట్టా భిఓడి బో సు బాబు గెలిచాడు. పట్టా భి ఓటమి తన ఓటమి అని గాంధీ

తెగబాద పడ్డా డు .బో సు దేశమంతా తిరుగుతూ మద్రా స్ వచ్చాడు .మెరీనా బీచ్ లో సభ

.ఆ సభకు మద్రా స్ మద్రా స్ కదిలి వచ్చింది .వేటూరి వారు గాంధీ అభిమాని .ఆయనా

బాధ పడుతున్నాడు .’’బో సు తీవ్రవాది అతని సభకు ఎవరూ వెళ్ళద్దు ‘’అని అనుచరులకు
ఆర్డ ర్ వేశారు .ఈ సంగతి రామ చంద్రకు తెలీదు. శాస్త్రిగారి భార్య మహాలక్షమ్మగారు తన

ఇద్ద రు పిల్లలు వేటూరి ఆనంద మూర్తి-9 ,చెల్లె లు సుజాత , వినీత  -6 ను తీసుకొని బో సు

ను చూపించి రమ్మని చెప్పారు .’’ఆయన తెలుగు ఎంయే పరీక్షల సంఘం

అధ్యక్షులుకనుక  గంటలకు విశాఖ రైలుకు వెడతారు .ఆ లోపల వచ్చేయండి ‘’అన్నారు

.’’శాస్త్రిగారికి కోపం వస్తు ందేమో నండీ ‘’అని నీళ్ళు నవిలారు ,’’ నేనేదో నచ్చ చెబుతా

.పిల్లలు బో సును చూడాలని ముచ్చట పడుతున్నారు త్వరగా రండి ‘’అన్నారు .

  మెరీనా బీచ్ అందమైన ప్రపంచ బీచ్ లలో ఒకటి .అక్కడ ‘’లవర్స్ పాత్’’

‘’మిథునపథం’’రమణీయంగాపరిశుభ్రంగా ప్రేమోద్దీపకం గాఉండేది .ఆ రోజు మధ్యాహ్నం

నుంచే జనాలు తండో ప తండాలుగా బో స్ స్పీచ్ కు వస్తు న్నారు .సాయంత్రం ఆరుగంటలకు

బో సు బాబు వచ్చాడు .అయన మీటింగ్ ముగించుకొని శాస్త్రిగారు వెళ్ళే రైలులోనే నెల్లూ రు

వెళ్ళాలి కనుక సాయంత్రం 7 గంటలకే సభ ముగించారు .సుభాష్ తన ప్రసంగం లో రెండవ

ప్రపంచ యుద్ధ ం రా బో తోందని ,బ్రిటిష్ వారికి భారతీయులు సహకరించరాదని ,త్వరలో

స్వరాజ్యం సిద్ధిస్తు ందని గంభీరం గా మాట్లా డాడు .మద్రా స్ అంతా వినబడేంత కరతాళ

ధ్వనులతో సభ ముగిసింది .

‘’తమ్ కిం పిసాహసం పా-హసేణసాహంతి సమస సహానా –జం భావి ఊణ దివ్యో –పరం

ముహో దుణి ని అసానం ‘’

భావం –సాహసులు సాహసం తో కార్యం సాధిస్తా రు.దాన్ని తలచుకొని దైవం ముఖం

తిప్పుకొని చూస్తు ంది ‘’గడుసు వాడే ‘’అనే మెచ్చికోలు భావం తో .

  రామచంద్ర ఆడపిల్లను చంకన ఎత్తు కొని ఆనందమూర్తి  సుజాతచేరో చేయిపట్టు కోగా

చేయిపట్టు కొని ఆ జన సముద్రం దాటు కుంటూ బయటపడే ప్రయత్నం చేశారు సభ

జరిగిన చోటు నుంచి కన్నగి విగ్రహం దాకా దూరం వంద గజాలేఅక్కడి నుంచి పిల్లే రోడ్డు
ఫర్లా న్గు న్నర అంటే 320 గజాల దూరం నడవటానికి గంటన్నర పట్టింది ఆమహా జన

సమ్మర్దం లో .పిల్లలు బిక్కమోహాలేసుకొన్నారు .చేతులు పట్టు కున్న పిల్లలు ఎక్కడ

తప్పిపో యి అబహాసు పాలోతానో అని అతిజాగ్రత్తగా నడుస్తు న్నారు వాళ్ళతో రామ చంద్ర

.ఎట్టా గో 4 వనమ్బార్ శాస్త్రి గారింటికి చేరారు పిల్లలు తుర్రు మని లోపలి దూరారు

  శాస్త్రి గారి హాలు  సాయం ప్రా ర్ధనకోసం వచ్చే జనం తో  నిండిపో యింది .ఆ రోజు మద్రా స్

లో ఒక్క వాహనం కూడా కదలలేదు .ప్రళయ పూర్వ గంభీరంగా ఉంది అక్కడి స్థితి .శాస్త్రి

గారు కోపం తో పచార్లు చేస్తు న్నారు .భయం ఎరుగని రామ చంద్ర భయపడ లేదుకానీ

,ఆయన విసురుగా వచ్చి ‘’ఎవరయ్యా నువ్వు బుద్ధి ఉందా నాకు గాంధీకి ఇష్ట ంలేని

మనిషిని చూడటానికి నా అనుమతి లేకుండా వెళ్ళటమే కాకుండా మాపిల్లల్నీ

తీసుకేదతావ .నీ ఏడ్పు నువ్వేడు నాపిల్లల క్రమశిక్షణ చెడగొట్టే హక్కు నీకెవరిచ్చారు

?’’అని మీద మీదకు వస్తు ంటే నోతమాతరాక నిలబడితే ఆయన వెనకున్న భార్య ఏమీ

మాట్లా డాడని సౌజన చేతున్నారు .ఎవరూ మాట్లా డలేదు .మళ్ళీ అందుకొని ‘’నీ వాళ్ళ నా

మర్యాద మంతగాలిసింది రేపు సాయంత్రం విశాఖ  చేరేవాడిని పిల్లల్ని చూసి వెడదామని

ప్రయాణం మానేశా .నా ప్రో గ్రా ం అంటా బూడిదపాలు చేశావ్ .పేనుకు పెత్తనమిస్తే  తేలుకు

పెత్తనమిస్తే ఒళ్ళంతా కుట్టినట్లు చేశావ్ .నేను ఇంట అరుస్తు న్నా మాట్లా డకుండా కిమిన్నాస్తి

గా ఉంటావేమిటి ?/అని ఎడా పెదా సుత్తి వీరభద్రరావు లాగా గంటసేపు నాన్ స్టా ప్ గా

వాయించేశారు శాత్రి గారు .ఇక ఆగలేక గేటు తీసుకొని ఏ వాహనం తిరగానందున నడిచి

రౌండ్ ఠానా,హారిస్ రోడ్ గుండా ఎగ్మూర్ రోడ్డు నడుచుకొంటూ చేరి ,హో టల్ లో ఇడ్లీలు తిని

రూమ్ కు చేరుకొన్నారు

  మర్నాడు ఉదయం ఆలస్యం లేచి శాస్త్రి గారి రాగద్వేషాలు అర్ధం చేసుకొని పూర్వం

ఒకసారి బరోడా గాయక్వాడ్ ఒరిఎంతల్ మాన్యు స్క్రిప్ట్ లైబర


్ర ీ వారు దక్షిణాది భాషలు

తెలిసిన పండితులు కావాలని ప్రకటన ఇస్తే ,దరఖాస్తు పెట్టి శాస్త్రి గారికి చెప్పి మద్రా స్
నుంచి బరోడాకు రైలు చార్జీలు 8 రూపాయలే అయినా నెలాఖరు కనుక డబ్బుల్లేక శాస్త్రి

గారిని అడిగితె ‘’నీకు రాదు వెళ్ళద్దు నాదగ్గ ర డబ్బు లేదు ‘’అని పొ డి మాటలు చెప్పిన

విషయం గుర్తు కు వచ్చింది .రామచంద్రగారి అర్హత బట్టి ఆఉద్యోగం ఆయనకు తప్పక

వచ్చేది .ఒకసారి బరోడా లైబర


్ర ీ నుంచి మద్రా స్ కు ఒక విద్వాంసుడు వస్తే ప్రసంగావశాట్టు

ఆయనతో తన అప్లికేషన్ సంగతి చెబితే ‘’మీది మొదటి స్థా నం లో ఉండేది మీకే సాంక్షన్

చేశారు మీరురకపో వటం వలన రెండవస్థా నం లో వారిని నియమించారు ‘’అని చెబితే

నీరుకారి పో యారు రామ చంద్ర ఇది 1937 నాటి సంగతి

 మర్నాడు ఉదయమే స్నానాదులు పూర్తీ చేసి సుబ్బరామయ్యగారింటికి సరైన సమయం

లోనే వెళ్ళారు రామ చంద్ర .ఇద్ద రూ పాతాంతరం చర్చల్లో ఉండగా బయట ఏదో అలికిడి

ఐతే సుబ్బరామయ్యగారు అమాంతం లేచి నుంచోగానే ఎవరుఅని ఈయన చూస్తె వేతూరు

వారు .ప్రభాకరశాస్త్రిగారు అమాంతం పరిగెత్తు కొచ్చి రామచంద్రను గట్టిగా కావలించుకొని

,ఏదో మాట్లా డబో యి మాటలురాక తడబడుతూ కన్నీరు కారుస్తూ పది నిమిషాలు నిలబడి

అలాగే ఉండిపో యి తేరుకొని ‘’నాయనా !ఎంతో నొప్పించాను నిన్ను ‘’అనంరు

.తలకోట్టేసన
ి ంత పని అయి ఈయన్ ‘’తప్పు నాదంది ‘’అన్నారు శాస్త్రిగారు ‘’నీదికాదు

.మద్రా సుకు మద్రా సే విరగబడి వెడత


ి ే నువ్వు వేదత
ి ెతప్పా ?పిల్లలకు ప్రసిద్ధనాయకుల్ని

చూసే ఉబలాటం ఉండటం సహజం .ఆ మీటింగ్ కు వచ్చిన వారందర్నీ ఆపగాలిగానానేను

?’’అని రుద్ధ కాంతం తో అని పశ్చాత్తా ప పడ్డా రు .నిప్పులో కాని నిర్మలమైన ఔదార్యం శాస్త్రి

గారిది అంటారు తిరుమల రామ చంద్ర .ఒక ప్రా కృత శ్లో కం ఉదాహరించి దాని భావం

చెప్పారు –‘’సజ్జ నుడు కోపపడదు కోపం వస్తే చేడుఆలోచించాడు చెడు తలపో స్తే నోటత
ి ో

అనడు ,వాగాడు ఒక వేల పొ రబాటున నోరుజారితే సిగ్గు పడి పో తాడు చీచీ నేనేనా నోరు

జారింది అని అతడికి సిగ్గు మున్చుకొస్తు ంది .ఇది శాస్త్రిగారి వ్యక్తిత్వానికి గొప్ప ఉదాహరణ
హంపీ నుంచి హరప్పాదా-22

  లాహో ర్  లావణ్యం

లాహో ర్ ను   సిటీ  ఆఫ్ గార్డెన్స్ అంటారు ఉద్యాన నగరం అన్నమాట .లక్నో ను సిటీ ఆఫ్

పార్క్స్ లఘు ఉద్యాననగరం అంటారు .లాహో ర్ ప్రజలుకూడా  ఆ నగర  లావణ్యాన్ని

కళ్ళకు రెప్పలా కాపాడుకొంటారు .అక్కడ లారెన్స్ గార్డెన్స్ విశాలమైనది

. .మోఘలాయిలకాలం నాటి శివార్ల లో ఉన్న షాలిమార్ గార్డెన్స్ మనోహరాతి మనోహరం

.ఇక్కడి స్త్రీలు వసంతపంచమి రంగురంగుల దుస్తు లతో కను విందు చేస్తా రు.

శ్రీరాముడికుమారుడు’’ లవుడు ‘’రాజ్యమేలిన చోటుకనుక లవరాజ్యం అయి లాహో ర్ గా

కాలక్రమలో మారింది .స్నేహప్రియులైన పంచాబీలు ‘’కీహుయా ‘’అంటే ఏముందిలే అనే’’

లైట్ ‘’తీసుకొనే రకం .ఋతువులకు అనుగుణంగా పచ్చికూరలు తినటం ప్రత్యేకత .

  రామచ్నద్ర లాహో ర్ కు వచ్చారు. రాగానే పో స్టా ఫీస్ కు వెళ్లి అణా కవరు కొని

వేటూరివారికి ఉత్త రం రాస్తూ ‘’తరుణం వర్ష పకాశం ‘’అంటే ఆయన అనుకొన్నట్లు ఆవ

వేసన
ి లేతకూరకాదనీ ,’’లేత ఆవకూర ‘’అని ,మొదటిముద్ద లో ఇక్కడ దాన్ని అన్నం లో

తింటారని ఆకవర్ లో రెండు ఆవకూర పో చలు పెట్టి అంటించి పో స్ట్ చేసబ


ి రువు ది౦చు

కొన్నారు అక్కడ  చివరి  అంతస్తు లో లెటన్


్రి పెట్టటం అలవాటు .మురికి గాలిపైకి

పో తుందనే వాస్తు వాళ్ళది .రామచంద్ర అక్కడ పంజాబ్ యూని వర్సిటిలో తాళపత్ర గ్రంథ

విభాగం లో పని చేయటానికి వచ్చారు .అక్కడరెండు వేల తాళపత్ర గ్రంథాలు తెలుగు

కన్నడ గ్రంథ,మళయాళ,నందినగరి లిపులలో ఉన్నాయి .ఒకటి రెండు కాశ్మీర్

పండితులువాడే శారదాలిపిలో ఉన్నాయి .సగానికిపైగా శ్రు తి స్మృతి గ్రంథాలే .కావ్యాలు

చాలాతక్కువ .శ్రీనాథుని సమకాలికుడు ఆదివన్ శఠకోపజియ్యర్ రాసిన ‘’వాసంతికా

పరిణయం ‘’నిర్దు ష్ట ప్రతి ఉన్నది ‘’ఘన జటాన్యాయ పంచాశత్ ‘’అనే కర్త పేరు లేని ఘన

జటస్వరాలకు చెందిన యాభై శ్లో కాల లక్షణ గ్రంధం ,దాశరథి తంత్రం అనే తంత్రశాస్త ం్ర
అపూర్వ రచనలున్నాయి .దాశరథి లో ఆకుల వెడల్పు రెండే రెండు అంగుళాలు .ఒక

ఆకులో 20 పంక్తు ల ముత్యాలవరుస చూసి ఆశ్చర్యపో యారు రామ చంద్ర .

 అక్కడి యూనివర్సిటి  ఓరియెంటల్  కాలేజి ప్రిన్సిపాల్ –హిందీ ప్రా కృత సంస్కృత శాఖ

మహామహో పాధ్యాయ మాధవ శాస్త్రి భండార్ జీ ,వైదికాను సంధాన సంస్థ అధ్యక్షుడు

విశ్వబందు శాస్త్రి డాక్టర్ సూర్యకాంత్ ,ప్రభుత్వ కాలేజీ సంస్కృతాచార్యుడు గౌరీ శంకర శాస్త్రి

,విశ్వవిద్యాలయ ఆచార్యుడు డాక్టర్ బనారసీ దాస్ జైన్ ,(అర్ధమాగాది)డాక్టర్ లక్ష్మస్వరూప్

–సంస్కృతం ,డాక్టర్ మోహన్ సింగ్ –పంజాబీ ,స్థా నిక రచయితలు  ఉదయ శంకర్ భట్

సంత్ రాం ,వేద విజ్ఞా నఖని పండిత భగవద్ద త్ లు పరిచయమయారు .లాహో ర్ లో రైల్వే

మిలిటరీ ప్రైవట్
ే వ్యాపార సంస్థ ల్లో తెలుగు వారు చాలాందే ఉన్నారు .అందరూ

పరిచయమయ్యారు .డిప్యుటీ అసిస్టెంట్ కంట్రో లర్ ఆఫ్ మిలిటరీ అకౌంట్స్ జమ్మలమడక

లక్ష్మీనారాయణ ,DACMA జనమంచి కామేశ్వరస్వామి,అసెంబ్లీ రిపో ర్టర్ వెంకటరమణయ్య

,అసెంబ్లీ చీఫ్ రిపో ర్టర్ పార్ధసారథి అయ్యంగార్,కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సత్యపాల్,గోపీ

చ౦ద్ భార్గ వ ,అకాలీనాయకులు తారాసింగ్ ,ఆహరత్ పార్టీనాయకులు, ఖాక్ పార్

పార్టీవారు అల్లా మా మర్శీన్ లు పరిచయమయ్యారు .తలుగు విద్యార్ధు లలో చీమకుర్తి

సీతారామయ్య ,హిందీ వక్కలగడ్డ వెంకటేశ్వర్లు –సంగం జాగర్ల మూడివాడు మంచి

విమర్శకుడు .లాహో ర్ కోటీశ్వరుడు లాల్ బిందా శరణ్ లుకూడా దో స్తు లయ్యారు .

  తాళపత్ర గ్రంథ ప్రదర్శన పెడితే బాగుంటుందని రామ చంద్ర లైబ్రేరియన్ మొదలైనవారికి

సూచించారు .గన్నవరపు సుబ్బరామయ్యగారికి జాబురాసి గంటం తోరాయటం, పత్రా లను

రాతకు అనుకూలం గా సిద్ధం చేయటం ,గంటాల ఒరలు ,తిక్కన గంటం  వగైరాలఫో టోలు 

తెప్పించారు తిరుమల .వీటన్నిటితో తాళపత్ర గ్రంథ ప్రదర్శన గొప్పగా నిర్వహించారు

.అన్నిభాషల విలేకరులు చూసి అద్భుతమైన కవరేజ్ ఇచ్చారు .అందులో రెండు

అంగుళాల ఆకుమీద 20 పంక్తు ల తెలుగు అక్షరాలున్న దాశరథి తంత్రం అందర్నీ


విశేషంగా ఆకట్టు కొంది విద్వన్మండలిలో తిరుమల ప్రతిభ  ఏడు కొండ లంత ఎత్తు కు

పెరిగింది .వివిధ సంస్కృత పరిశోధనసంస్థ లు ఆహ్వానించి సలహాలు అడగటం

ప్రా రంభించారు .ఆయనమాత్రం నిగర్వంగా ‘’ చెట్లు లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం

కదా’’ అన్నారు .

హంపీ నుంచి హరప్పాదా-23

మొహ౦జ దారో- హరప్పా

1922 లో మొహంజదారో హరప్పా ల త్రవ్వకాలను గురించిచదివిన రామచంద్ర వాటిని

చూడాలని లాహో ర్ నుంచి స్నేహితుడితో రైలులో రోహ్రీ లో దిగి అక్కడ సి౦ధు నదిపై ఉన్న

రైలు వంతెన బెజవాడ కృష్ణ  రాజమండ్రి గోదారి రైలు వంతెనలకన్నా పెద్దదిగా ఉన్నా

,భయంకరంగా కనిపించింది హైదరాబాద్ లోని సింద్ దగ్గ ర స్నానఘట్ట ం లో స్నానం

చేశారు .ఎవరైనా ఇక్కడే స్నానం చేయాలట .అక్కడ ‘’ముష్టిగ్రా హ్య స్త నులు ,వ్యామగ్రా హ్య

స్త నుల’’వరకు ఆడవాళ్ళు తువ్వాళ్ళు కట్టు కొని స్నానం చేయటం చూసి ఆశ్చర్యపో యారు

.ఇక్కడ  అంతే కంగారు పడక పవిత్ర సింధు స్నానం చేయమని చెప్పాడు మిత్రు డు

  స్నానం తర్వాత మొహ౦జొ దారో బస్సులో బయల్దే రారు కరాచీ తర్వాత హైదరాబాద్

సింద్ పెద్ద పట్నం .రోహ్రీజంక్షన్ దగ్గ రే సుక్కూరు జలపాతం .కనిపించింది .ఇక్కడ

మొహంజొదారోశిధిలాలను  వీళ్ళు’’ మొ-ఎన్-జో-దడో ‘’అంటారు .అంటే ‘’మృతుల దిబ్బ’’

అని అర్ధం ఇప్పటి పాకిస్తా న్ సింధు రాష్ట ం్ర లో లార్ కానా జిల్లా లార్ కానా పట్ట ణానికి పది

మైళ్ళ దక్షిణాన ,దాదాపు యాభై మైళ్ళు పశ్చిమాన సింధు నది గట్టు న ఉన్నది .ఇది 

సింధు రాష్ట ్ర రాజధాని కరాచీకి 320 మైళ్ళ ఉత్త రాన ఉంది . సింధు  నది గట్టు న  కొన్ని

శిధిలాలున్నాయి .వీటిని పాత దిబ్బలు అనుకోని పురాతత్వ డైరెక్టర్ సర్ జాన్

మార్షల్1921-27 కాలం లో మూడుమైళ్ళ వైశాల్యం లో త్రవ్వించాడు .వరుసగా ఏడెనిమిది


దిబ్బలు .వీటిలో పెద్దవి దాదాపు ఏడు ఫర్లా ంగులు ,చిన్నవి సుమారు రెండు ఫర్లా ంగులు

పొ డవు ఉన్నాయి.సర్ జాన్ ఈ త్రవ్వకాల విశేషాలు వస్తు వుల చిత్రా లతో సహా మూడు

గ్రంధాలలో నిక్షిప్త ం చేశారు .1927-31 కాలం లో జే హెచ్ మాక్యే మరికొన్ని త్రవ్వకాలు

జరిపించి పరిశోధనలు చేయించాడు .ఈ త్రవ్వకాలలో పెద్దపెద్ద ఇటుకలతో   కట్టిన గోడలు

వాటికి ఆసరగాఉన్న గోడలు యజ్ఞ శాలలు కలప ,ధాన్యం భద్రపరచే కొట్లు ,తీర్చి దిద్దిన

వీధులు ,ఇళ్ళల్లో కి గాలీ వెలుతురూ బాగా వచ్చే ఏర్పాట్లు ,స్నానాగారాలు మరుగు దొ డ్లు

,డ్రైనేజ్ కాలువలు బయట పడ్డా యి. సింధునది వరదలనుంచి పట్ట ణాన్ని

కాపాడుకోవటానికి కోటలాంటి గోడ కట్టి ఉంటారు .వ్యవస్థిత నాగరకత కల ప్రజలు ఇక్కడ

నివసించేవారని అర్ధమౌతోంది

   ఇక్కడ 2 వేల మట్టి ముద్రికలు ,వాటిపై మేకలు ,ఒంటికొమ్ము ఖడ్గ మృగాలు ఏనుగులు

మొసళ్ళు ,దుప్పులు ,పెద్దపులులు జంతు రూపాలున్నాయి .ఒక ముద్రిక మీద ఎద్దు

కొమ్ము లకిరీటం పెట్టు కొని  ,సింహాసనం మీద కూర్చున్న యోగి,ఆయన చుట్టూ క్రూ ర

జంతువులు మూగిన  రూపం ఉంది .ఈముద్రికలనే నాణాలుగా వాడే వారని

భావిస్తు న్నారు.రకరకాల నగలతో మట్టి స్త్రీల విగ్రహాలు ,గొడ్డ ళ్ళు కత్తు లు మొదలైన

పదునైన కత్తు లవంటి రేకులు ,స్పటి కాలు నీలాలు వంటి పూసల దండలు బంగారు

గొలుసులు మొదలైన వెన్నో లభించాయి .ఇంటి సామగ్రి ,చిత్రా లున్న కొమ్ములు ,నల్ల సిరా

చిత్రా లు ,ఒక కొమ్మకింద వ్యక్తీ ,కొమ్మపై వేరొక పక్షి రూపాలు దొ రికాయి .ఇవన్నీ

మ్యూజియం లో భద్రపరచారు .రేపు హరప్పా దర్శిద్దా ం .

హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం )

మొహ౦జ దారో- హరప్పా-2

 హరప్పా-
లాహో ర్ –ముల్తా న్ రైలు మార్గ ం లో ముల్తా న్ కు  ఈశాన్యంగా షాహీ వాల్-చించి

వాట్మీరాల్ స్టేషన్ల మధ్య హరప్పా ఉన్నది .హరప్పా రోడ్ రైల్వే స్టేషన్ లో దిగి రెండు మైళ్ళ

దూరం లో ఉన్న శిధిలాలను చూడాలి .ఇది పాకిస్తా న్ పంజాబ్ లో మాంట్ గోమరి జిల్లా లో

,రావీ నదిఎడమగట్టు మీద ఉంది .ఊరంతా దిబ్బలే .స్థా నికులు ‘’హడప్పా’’అంటారు .హడ్

నా అంటే ము౦చి వేయటం .రావీ నది ముంచటం లేక మింగటం వలన ఈ పేరే స్థిరపడింది

.ఇది చాలా విచిత్రంగా వెలుగులోకి వచ్చింది .

 లాహో ర్ –ముల్తా న్ రైలు మార్గ ం కోసం కూలీలు త్రవ్వుతుంటే ప్రా చీన నగర శిధిలాలు

కనిపిస్తే ,పురాతత్వ  శాఖ త్రవ్వకాలు జరిపించింది .1921-34 వరకు 13 ఏళ్ళు ఏం ఎస్

వాట్స్ ,సర్ మార్టి మర్ వీలర్ అనే పురాతత్వశాఖ  అధికారులు త్రవ్వకాలు జరిపించారు

.మొహంజదారో ,హరప్పాలు పాకిస్తా న్ లో ఉండటం వలన ,భారత పురాతత్వ శాఖ

అధికారులు గుజరాత్ లోని లోథాల్,రాజస్తా న్ లోని కాళీ బంగాన్ లో త్రవ్వకాలు జరిపించి

,ఇక్కడ కూడా అదే సంస్కృతి ని కనిపెట్టా రు .ఈ సంస్కృతీ ఒకప్పుడు పశ్చిమ పంజాబ్

,రాజస్తా న్ గుజరాత్ లవరకు వ్యాపించి ఉందనే నిర్ణయానికి వచ్చారు .ఈ త్రవ్వకాలలో

డాక్టర్ ఇంగువ కార్తికేయ శర్మ సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ గా ఉన్నారు .ఇక్కడి

త్రవ్వకాలలో చాలా విషయాలు ఆయన కనుగొన్నారు .

  ఈ రెండు మహానగరాలల త్రవ్వకాలను బట్టి మనకు తెలిసిన విషయాలేమిటో రామ

చంద్ర తెలియజేశారు .మాహాయన బౌద్ధు ల మొదటి బుద్ధ చరిత్ర అయిన ‘’లలిత విస్త రం’’

లో బుద్ధు డికి వచ్చిన లిపులలో పాదలిఖిత లిపి,ద్విరుక్త పద సంధి లిపిఉన్నాయి  .ఇవి

ఒకపదం లో ఒకభాగమైన లిపి .అంటే పదాల చేరికవలన ఏర్పడిన లిపి .ఈజిప్ట్ చిత్ర

లిపిలాగా మొహంజో దారో-హరప్పా చిత్ర లిపి కూడా మొదట్లో వస్తు రూప బొ మ్మలతో

తర్వాత ,వస్తు వును సూచించే పడభాగం ,పదం మొదటి అక్షరంగా అయి ఉంటుంది

.దీనినుంచే బ్రా హ్మీ లిపి పుట్టి ఉంటుంది .ఈజిప్ట్ లిపి ,  ,బ్రా హ్మీ లిపి , ప్రపంచం లో
మరెన్నో లిపులు ‘’ద్విభాషా శాసనం ‘’వల్ల నే సాధ్యమౌతాయని తన నమ్మకంగా రామచంద్ర

ఉవాచ .అంతేకాక ఒక చెట్టు కొమ్మ ,దానిమీద కొంతఎడంగా రెండుపిట్టలు కిందు

మీదులుగా కూర్చున్నట్లు ఉన్న ముద్రిక ను చూస్తే ఋగ్వేద రుక్కు –

‘’ద్వా సుపర్ణా సయుజా సఖాయా –సమాన వృక్షం పరిషస్వజాతే -తయో రన్యః పిప్పలం

సాద్వత్తి -అన్నశ్నన్ననోఅభిజా కపీతి’’

భావం -స్నేహంతో కలిసి తిరిగే రెండు పక్షులు ,సమంగా ఒక చెట్టు ను అంటిపెట్టు కొని

ఉన్నాయి .అందులో ఒకటి తియ్యని రావిపండు తింటోంది .ఎండో ది పండు తినకుండా

సాక్షిగా చూస్తో ంది .

  అలాగే యోగి ముద్రబొ మ్మ ,గంగడో లు నేలమీదకు వ్రేలాడే ఆవులో ఎద్దు లో బొ మ్మలు

,దేవతా విగ్రహాలు వగైరాలన్నీ ఆర్య సంస్కృతికి ,ఋగ్వేద సంస్కృతికి చిహ్నాలే అన్నారు

రామ చంద్ర .డాక్టర్ సునీత్ కుమార్ చటర్జీ చెప్పినట్లు మన సంస్కృతి ఆర్య ,ఆర్యేతర

సంస్కృతీ సమ్మేళనం .అది స్నేహంతో జరిగిందేకాని యుద్ధ ం వల్ల వచ్చి౦ది కాదు .

‘’సా రమ్యా నగరీమహాన్ స  నృపతిః-సామ౦త చక్రం చ తత్ –పార్శ్వేతత్ర చ సా విదగ్ధ

పరిషత్ –తాః చంద్ర బింబాననాః-ఉద్వృత్త స్స చ రాజపుత్ర నివహః –తే వందినః తాఃకథాః-

సర్వం యస్య వశా దగాత్ స్మృతి పథం-కాలాయ తస్మై నమః ‘’

భావం –ఆ అందమైన నగరం ఆగొప్ప రాజు ,అతని సామంతరాజుల బృందం ,,అతని

ప్రక్కన ఉండే పండిత పరిషత్తు ,,అ చంద్రముఖులైన  సుందర నారీమణులు ,బలిష్టు లైన

ఆ రాజకుమారుల సమూహం ,ఆ వంది మాగధులు ,ఆ కథలూ, కమా మీషూ అంతా

ఎవరివలన స్మరించ దగింది ఐనదో ,అలాంటి కాలపురుషుడికి నమస్కారం .


  క్రీ పూ .3300 సంవత్సరాల క్రితం హరప్పానగరం లో 23,500 మంది ప్రజలు నివాసాలు

ఏర్పరచుకొని ఉన్నారు .ఇది సింధులోయ నాగరకత ఉన్న కంచుయుగం .వ్యవసాయం

వాణిజ్యం బాగా జరిగాయి .ఎడ్ల బళ్ళు ,పడవలమీద రవాణా జరిగేది .హరప్పానుంచి ఈజిప్ట్

లోని మెసపొ టేమియా వరకు సముద్ర వ్యాపారం బాగా జరిగద


ే ి .దుంగలతో చేసిన తెరచాప

పడవలే రవాణా సాధనాలు .గోధుమ బార్లీ ముఖ్యపంటలు .తర్వాత ఎప్పుడో 2 వేల ఏళ్ళ

తర్వాత గోధుమ పండించటం ఐరోపా దేశాలలో వచ్చింది .  రాగి కంచు వాడారు .ఇనుము

అప్పటికి వాడుకం లోకి రాలేదు .కోడిపందాలు జరిగేవి .శక్తిని ,పశుపతిని ఆరాధించేవారు

ఇక్కడ కుష్టు ,క్షయ వ్యాధులు ఉండేవి .అనారోగ్యం గాయాలు వలన ఈ నగర నాగరకత

నాశనం అయినట్లు కనుగొన్నారు.

  క్రీ పూ 1800 నాటికీఈ నాగరకత బలహీన పడటం ప్రా రంభమై క్రీపూ 1700

కుమహానగారాలన్నీ పూర్తిగా పాడు పడిపో యాయి .ఈ నాగరకత ఒక్కసారిగా

మాయమవలేదు .హరప్పా నాగరకత క్రీ.పూ.1000-900 దాకా కొనసాగింది .ఈ నాగరకత

క్షీణించ టానికి ముఖ్య కారణం  వాతావరణ మార్పు అన్నారు .క్రీ.పూ.1800 వచ్చేసరికి

ఈప్రా ంతం బాగా చల్ల బడి ,తేమ రహితమైనది ,ఋతుపవనాలు రాలేదు .షుగ్గ ర్ హక్రా నదీ

వ్యవస్థ అదృశ్యమై పో వటం భూమి అంతర్భాగ నిర్మాణం లో మార్పు  కూడాకారణం

కావచ్చు నని ఊహాగానాలు .నిజం నిర్ధా రించబడలేదు .ఏమైనా ఒక గొప్పనాగారకత

కాలగర్భం లో కలిసిపో వటం బాధాకరం .

రెండవ భాగం

1. భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం


2. చరిత–
్ర సాహిత్యం

3. సంపాదకులకే సంపాదకులైన

4. నన్నయ్య నుండి నంది మల్ల య్య వరకు

5. ’కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి

6. రేడియో బావగారి కబుర్లు

7. సాహిత్య సమోసాలు

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం

1 కాంచీపుర వైభవాన్ని  కాంచు దాము రా రండి

‘’అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా –పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష
దాయకాః’’అన్న శ్లో కం తెలియని భారతీయుడు ఉండడు.ఇందులో మధ్యలో ఉన్న కాంచీ
పురాన్ని మనం కాంచ బో తున్నాం .కాంచి అంటే మధ్య భాగం .ఓద్యాణంఅంటారు అంటే
వడ్డా ణ౦ అన్నమాట .శరీర మధ్య భాగాన ధరించే నగ .కాంచిని ఓద్యాణపీఠం అంటారు
.స్వయంభువు చేత పూజింప బడింది కనుక కాంచి అయిందని శివపురాణసంగ్రహం
అన్నది  .దిగ్గజాలు పూర్వం ఇక్కడ విష్ణు వును పూజించటం చేత దీనికి ‘’హస్త గిరి ‘’అనే
పేరొచ్చింది .కనుక కా౦చీని’’ హస్త గిరి’’ అనీ అంటారు .-‘’దిగ్నాగై రర్చితస్త త్ర పురా విష్ణు ః
సనాతనః ‘’

   కాంచి అంటే ‘’మొలనూలు ‘’అనే అర్ధం కూడా ఉంది .మణి,కా౦చనాదుల ప్రభలతో


వెలిగేది అని భావం .భూమిని విశ్వంభర అంటారు .భూమి అనే ఉత్త మ నాయిక
మొలనూలుగా కాంచీ పురం భాసిస్తో ంది .కాశీ ఖండం లో మూడు భువనాల కంటే
మనోహరమైనది కాంచీ అని చెప్పబడింది .-‘’జగామ నగరీం కాంచీం కాంతాం
త్రిభువనాదపి’’.భాగవతం దశమ స్కంధం ,71 వ అధ్యాయం 4 వ శ్లో కం లో  బలరామ తీర్ధ
యాత్రా ప్రకరణం లో ‘’కామ కోటి పురీ కాంచీ ‘’అని ప్రశంసింప బడింది .’’మేరు తంత్రం ‘’అనే
గ్రంధం కాంచీ –బ్రహ్మాండానికి నాభి స్థా నం అని పేర్కొన్నది .అశోకుని శిలా శాసనాలలో చేర
,చోళ ,పాండ్య రాజ్యాలతో బాటు సత్య పుత్రు ని రాజ్యం కూడా ఉందని తెలియ జేయ
బడింది .కాంచీ ని’’ సత్య వ్రత క్షేత్రం’’ అనీ అంటారు .ఆ రాజును బట్టేఈ  పేరు వచ్చి ఉండ
వచ్చు ‘’.బెంగాలీ విశ్వ కోశం’’లో కాంచీ ని ‘’మహా పీఠ స్థా నం ‘’అని ఉన్నది  .అష్టా దశ శక్తి
పీఠాలలో కాంచీ ఒకటి .

   కా౦చీలో 108 శివ క్షేత్రా లు ,18 వైష్ణవ క్షేత్రా లున్నాయి .విష్ణు కంచిలో శ్రీ వరద రాజ
స్వామి ఆలయం ప్రసిద్ధమైనది .అందులో వంద స్త ంభాల మండపం ,శిల్ప ప్రతిభ వెదజల్లే
రాతి వ్రేలాడే గొలుసులు ,,స్వామి మెడ లో సాలగ్రా మ శిల బంగారు వెండి
బల్లు లున్నాయి.వాటిని తాకితే బల్లిపడిన దో షం పో తుంది. తాకిన వారిని తాకినా అదే
ఫలితం కలుగుతుంది అని నమ్మకం .అమ్మవారి పేరు ‘’పెరు౦ దేవి ‘’పుష్పవల్లీ తాయార్
అనీ పిలుస్తా రు .బంగారుపూత ఉన్న ధ్వజ స్థ ంభం ఇక్కడి ప్రత్యేకత .ఆలయ ప్రా ంగణం లో
అనంత తీర్ధం ,వసంత ,అభిషేక ,పవిత్రో త్సవ మండపాలు వైష్ణవ భక్త మందిరాలు
,ఉద్యానవనంముచ్చట గొలుపుతాయి .మే ,నూన్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
లార్డ్ క్లైవ్ స్వామికి నవ రత్నాలు సమర్పించాడని ,ప్లేస్ అనే ఆంగ్ల దొ ర లక్షలు విలువ చేసే
మణులు దానం చేశాడని చరిత్ర చెబుతోంది .

   కాంచిలో 4 కొట్టా లున్నాయి రుద్ర కొట్ట ం లో శ్రీ ఏకామ్ర నాధుడు ,కామ కొట్ట ం లో శ్రీ
కామాక్షీ అమ్మవారు ,పుణ్య కొట్ట ం లో శ్రీ వరద రాజ స్వామి ,కుమార కొట్ట ం లో శ్రీ
సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి కొలువై ఉంటారు .పూర్వ తమిళ సాహిత్యం లో ,పతంజలి భాష్యం
లో కంచి వివరాలున్నాయి .పంచ లింగాలలో ప్రు ద్వీలింగం అంటే సైకత  లింగమే ఏకామ్ర
నాద స్వామి
అపరాజిత ,అశ్వత్ధ వృక్షాలతో అలంకరింప బడిన కాంచీ క్షేత్రం లో ఉన్న దివ్య సరోవరం
దగ్గ ర బంగారు గృహం ఉందని అక్కడ  లక్ష్మీసమేత శ్రీ వరద రాజస్వామి వేంచేసి
ఉన్నాడని అప్పయ్య దీక్షితులు వరద రాజ స్త వం లో వర్ణించాడు .వామన పురాణం
‘’తేజస్వంతులలో సూర్యుడు ,స్త్రీలలో రంభ ,ఆశ్రమాలలో గృహస్తా శ్రమం ,పురాలలో
కాంచీపురం శ్రేష్టం అని చెప్పింది .-‘’తేజస్వినా యద్వది హార్క,ఉక్తో నారీషు రంభా ,--
ఆశ్రమిణాం గృహస్త ః  ,కాంచీ తదా శ్రేష్ట తయా పురీణాం-దేశేషు సర్వేషు చ మధ్య దేశః
‘’.కాశీలో ఉండటం కంటే  కాంచీలో ఉండటం శ్రేష్టం అని సనత్కుమార సంహిత
–‘’శ్రీమత్కాశీపురీ వాసా ద్వాసః కాంచీ పురే వరః ‘’అన్నది .కాంచీ లో ఉన్న దివ్య సరస్సు
దగ్గ ర ‘’పంచ నాగాది’’సరస్సులున్నాయని ,అందులో ‘’నాగ హ్ర దం ‘’ శ్రేష్ట మని ,దాని దగ్గ రే
ఆశ్వత్దా ది వ్రు క్షాలున్నాయని ,,మధ్యలో హిరణ్య గృహం ఉందని ,పుణ్య కోటి అనే విమానం
ప్రసద
ి ్ధ మన
ై దని ,దానిలో దివ్య మూర్తి అయిన వరద రాజ స్వామి నెలకొని ఉన్నాడని
సనత్కుమార సంహిత పేర్కొన్నది .ఇది ఛాందో గ్య ఉపనిషత్ లో చెప్పిన ‘అరశ్చహ వై ---
హిరణ్యం ‘’మొదలైన మంత్రా లతో చెప్పినట్లే ‘’ద్యులోకం లో అరమని ,ణ్య మని రెండు
సముద్రా లున్నాయని ,అక్కడే సంతోషాన్నిచ్చే’’ ఐరం మదీయం ‘’అనే సరస్సు
,అమృతాన్ని స్రవించే అశ్వత్ధ వృక్షం ఉన్నాయి అని చెప్పినదానికి సరి పో లినది .బ్రహ్మ
చర్యం పాటించని వారికి పొ ంద శక్యం కానిది ,హిరణ్య గర్భుని కి నివాసంగా ఉన్న బ్రహ్మ
పురం ,దాని మధ్యలో స్వామి అధిష్టించే హిరణ్మయ మండపమూ ఉన్నాయి .

    అప్పయ్య దీక్షితులు ‘’భక్తి ప్రదమైన ‘’విరజ ‘’అనే పేరుతొ విరాజిల్లే క్షీరనదిని దాటి 
కాంచీ లో ప్రవేశించిన భక్తు డికి స్వామి పాద తీర్ధం తులసీ దళాలు పుష్ప సుగంధం
లభిస్తా యని చెప్పాడు .విరజ అంటే రజస్సు లేనిది .సూక్ష్మ దేహం లయం అయినపుడు
,విశుద్ధు లైన సత్పురుషులకు పరమ పదమే లభిస్తు ంది .ఇంతటి విశిష్ట మైనది కాంచీ
పురం .

   ఆధారం –శ్రీ మత్ అప్పయ్య దీక్షిత కృత –వరద రాజ స్త వం –దానికి  శ్రీ దేవరకొండ
శేషగిరి రావు గారు రాసిన వ్యాఖ్యానం
  మరో విషయం తో మళ్ళీ కలుద్దా ం

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-16-ఉయ్యూరు

2 కంచి వరద రాజ దర్శనం

కంచి లో వెలసిన శ్రీ వరద రాజ స్వామి దివ్య మంగళ విగ్రహం అపురూపమై
విరాజిల్లు తోంది అని అప్పయ్య దీక్షితులు ‘’వరద రాజ స్త వం ‘’లో వర్ణించారు .ఆ విశేషాలే
మనం తెలుసుకో బో తున్నాం .వరద రాజ స్వామిని స్తు తించటానికి సరస్వతీ దేవికీ శక్యం
కాక ,తన అసమర్ధతను కాపాడుకోవటానికి పరోక్షంగా కవి వాక్కుల ద్వారా
చేయిస్తో ందన్నాడు దీక్షితులు –‘’

‘’మన్యే నిజ స్కలన దో ష మవర్జనీయం –అన్యస్యా మూర్ధ్ని విని వేశ్య బహిర్బభూషుః

 ఆవిశ్య దేవ రసనాని మహా కవీనాం –దేవీగిరామపి తవస్త వ మాత నోతి’’.

 ‘’ మహా కవులు నిన్ను స్తో త్రం చేస్తే చేశారుగాక .తెలివి తక్కువ వాడి నైన నేను నీ
ఒక్కొక్క అంగాన్నీ వర్ణించటం లో ఎక్కువ సమయం తీసుకొని నా మనసు నీ యందు
లగ్నం చేసి ధన్యుడనౌతా’’ నంటాడు అప్పయ్య దీక్షితులు వరద రాజ స్వామితో
.తమిళనాడు లోని తు౦డీర మండలం లో అన్ని  వైపులా క్షీర సాగరం ఉంది .దాని వైభవం
బ్రహ్మ లోక వైభావాన్నే తక్కువ చేస్తు ంది .నిరంతర వేద పఠన ,పాఠనాలతోతో
ప్రతిధ్వనిస్తు ంది .ఈ కాంచీ పురాన్ని చూసిన విద్వాంసుడు కూడా త్రిలోకాలను
చూడటానికి ఇష్ట పడడట.

  క్షీర సాగర మద్యం లో భగవానుని దివ్య ధామం ఉంటుందని కూర్మ పురాణం చెబుతోంది
.శాక ద్వీపం చుట్టూ క్షీర సాగరం ,దానిలో శ్వేత ద్వీపం ,దానిమధ్య శ్రీమన్నారాయణ
నివాసం ఉంటుందనీ చెప్పింది .’’ఆదిత్యో వా ఏష ఏ తన్మండలం ‘’అనే మంత్రం లో స్వామి
వేదం త్రయ స్వరూపుడు అన్నది .తొమ్మిది యోజనాల విస్తీర్ణం లో ఆదిత్య మండలం
ఉందనీ ,ఆ సవిత్రు మండల మధ్య వర్తి యై నారాయణుడు ఉంటాడని వాయు పురాణ
కధనం .’’ధ్యేయ స్సదా స్సవిత్రు   మండల మధ్య వర్తీ నారాయణః ‘’అని పురాణం చెప్పింది
.ఇది బ్రహ్మ సదనం కంటే పరమ మైనది అంది కూర్మ పురాణం .కంచిలో క్షీర నది గురించి
బ్రహ్మాండ పురాణం లో ఒక కద ఉంది .కామ దేనువుకు దూడ లేక పో వటం తో వసిష్ట
మహర్షి దర్భలతో ( కూర్చి )దూడను తయారు చేశాడు.దీనితో కామధేనువుకు పాలు
చేపుకు వచ్చాయి .ఆపాలు వరదలై పారింది .అదే క్షీర నది .తెలుగులో ‘’పాలేరు ‘’అంటారు
.ఇది కంచికి దగ్గ రలో ఉంది .వేగావతీ నదినే క్షీరనది అంటారని వామన పురాణం లో ఉంది
.హరి వంశం లో మరో కధనం ఉంది .విష్ణు వు వరాహ రూపం దాల్చి,నాలుగు వైపులా
నాలుగు శైలాలు ఉంచాడు .ఒక్కొక్క శైలం నుంచి ఒక్కో నది ప్రవహించింది .అని ,అవే
వసుధార ,పయోధార ,ద్రు త ధారా ,,మధుధారలు అని ప్రసద
ి ్ధి పొ ందాయి .దక్షిణ దిశలో
ఉంది పయోధార అనీ పాలవంటి నీళ్ళు ఉండటం వలన ఆ పేరొచ్చిందని చెప్ప బడింది .ఈ
నదుల నీరు తాగితే వాసు దేవ పరాయణులు అవుతారు అనీ చెప్పబడింది .

           వరద రాజ దివ్య దర్శనం పుణ్యాత్ములకే సిద్ధిస్తు ౦దన్నాడు అప్పయ్య దీక్షితులు
.అన్నమయ ,ప్రా ణమయ ,మనోమయ విజ్ఞా న మయ కోశాలు దాటి ఆనందమయ కోశం
లో ప్రవేశించినట్లు గా కంచిలోని నాలుగు ప్రా కారాలు దాటి ఆనందం అనే తీగ కు కాసిన 
పండులాగా వరద రాజ దర్శనం చేస్తా రు పుణ్యాత్ములు .తైత్తి రీయ ఉపనిషత్ లో
ఆనందవల్లిలో మామూలు మానుషానందం కంటే అనంతమైన బ్రహ్మానందాన్ని భక్తు డు
పొ ందుతాడు .మనుష్య ,గాంధర్వ ,దేవ గాంధర్వ ,పితృ ,ఆజాన దేవ ,కర్మ దేవ ,దేవ ,ఇంద్ర
,బృహస్పతి ,ప్రజా పతుల ఆనందం ఒకదానికంటే మరొకటి గొప్పది .దీనికంటే బ్రహ్మానందం
అధిక తరమైనది .’’సో శ్నుతే సర్వాన్ కామాన్ ,ఆనందం బ్రా హ్మణో విద్వాన్ న భిభేతి
కుతశ్చన’’అంటే కోర్కెలన్నీ తీర్చుకోన్నవాడు అవుతాడని ,నిర్భయంగా ఉంటాడని
ఉపనిషత్తు లు ఘోషించాయి .

   కంచిలో హస్త గిరిపై నెలకొన్న పుణ్య కోటి అనే విమానానికి అంటే విగ్రహం ఉండే
ప్రదేశానికి 24 మెట్లు న్నాయి ఇవి 24 తత్వాలకు ప్రతీకలు .ఇవి దాటిన పురుషుడికి పరమ
పురుష దర్శనం లభిస్తు ంది .భక్తు డు భవసాగరాన్ని దాటి పో తాడు .ఇందులో సాంఖ్య
దర్శన ప్రతిపాదన ఉంది .మూల ప్రక్రు తి ,మహాత్ తత్త ్వం ,అహంకారం ,పంచ భూత
తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు  పంచ మహా భూతాలూ అంటే ఆకాశం
నీరు ,వాయువు ,అగ్ని,భూమి,11 ఇంద్రియాలు ,అనే ఈ 24 తత్వాలపైన పురుషుడు
అంటే25 వ  తత్వ మైన  పురుషునిగా ఉండటమే సాంఖ్యతత్త ్వం .అలాగే ఇక్కడ
24 మెట్లు న్నాయి .అవి దాటిన వాడు  25 వ పురుషుడు అయిన అంటే 26 వ వాడైనశ్రీ
వరద రాజ స్వామిని ఆరాధించాలి .సాంఖ్యం  24,దానితో పురుషుడు తో ఆగిపో తుంది
.24 తత్వాలు ప్రకృతికి చెందినవి .వీరి పురుషుడు సాక్షి .పురుషుని సాంగత్యం వలన
ప్రక్రు తి జగత్తు ను నడిపిస్తు ందని అంటుంది సాంఖ్యం.ప్రక్రు తి లక్షణాలకు దూరంగా
ఉండి,అంటీ ముట్ట కుండా ఉండటమే సాక్షి గా ఉండటమే ముక్తి అని సాంఖ్య సిద్ధా ంతం
వేదాన్తు లుమాత్రం పురుషుడిని జీవునిగా భావించి పరమ పురుషుడిని చేరటమే మోక్షం
అంటారు .ప్రక్రు తి ,పురుషుల సమాగం ఈశ్వ రేచ్చ లేనిదే జరగదు అంటారు వేదాంతులు
.ఈశ్వరుడిని అంగీకరించాలనే వీరి సిద్ధా ంతం .ఆ ఈశ్వరుడే వరద రాజ స్వామి .సాంఖ్యం
అంటే జ్ఞా నం అని అర్ధం .కేవల సాంఖ్య తత్వ మీశ్వరుడిని అంగీకరించదు.
   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-4-16-ఉయ్యూరు  

 3 కంచి వరద రాజ దర్శనం -2

సత్య వ్రత క్షేత్రమన


ై కంచి లో అశ్వమేధ యాగం చేసన
ి బ్రహ్మకు స్వామి దర్శనమిచ్చాడని
బ్రహ్మాండ పురాణం లో ఉంది .’’పురాకృత యుగే రాజన్ -------ప్రదురాసీత్ జనార్దనః
‘’అప్పయ్య దీక్షితులు-

‘’ప్రత్యన్ముఖం తవ గజాచల రాజ రూపం –ప్రత్యన్ముఖా శ్చిరతరం నయనైర్నిపీయ

ఆఖ్యాన సమాప్త వచసా  మవితర్కణీయం-ఆశ్చర్య మేతదతి నిశ్చయ


మాపాహంతే’’అన్నాడు మరో శ్లో కం లో

‘’స్వామీ !పశ్చిమాభి ముఖంగా ఉన్న నిన్ను తత్వ వేత్తలు ఎన్ని జన్మలెత్తి నా లభించని
రూప మాధుర్యాన్ని చవి చూస్తు న్నారు .ఆయన పర బ్రహ్మమే నని శబ్ద ,అనుమానాది
ప్రమాణాలకు అందనివాడని భావం .ఇక్కడ ఆశ్చర్య శబ్ద ం సాభిప్రా య ప్రయోగం .ఆశ్చర్యం
అంటే సకల చరాచర సృష్టి కర్త అయిన భగవానుడు అని అర్ధం .హరి వంశం లో ‘’ఆశ్చర్యో
పాఖ్యానం ‘’లో శ్రీ కృష్ణు ని గురించి నారద మహర్షి చెప్పిన మాటలే దీనికి ప్రమాణం .

‘’ఆశ్చర్య౦ ఖలు దేవానాం ఏకస్త ్వం పురుషో త్త మ –ధన్యశ్చాపి మహా బాహో లోకేనాన్యోస్తి
కించన ‘’.కఠోపనిషత్ కూడా ‘’పరబ్రహ్మాన్ని గురించి వినటం ,తెలుసుకోవటం చెప్పటం
అంతా ఆశ్చర్యావహం ‘’అన్నది –‘’ఆశ్చర్యో వక్తా ,కుశలోస్య లబ్ధ్వా ఆశ్చర్యో జ్ఞా తా
కుశలాను షిస్టః’’.ఇవే మాటల సారాంశం భగవద్గీతలోనూ కనిపిస్తు ంది .

ఇక్కడ వరద రాజస్వామి పశ్చిమాభి ముఖంగా ఉన్నాడు .ఆ దిశలో చూడటం కుదరదు


.అయినా కనిపిస్తూ నే ఉన్నాడు కదా .పడమర ముఖంగా ఉన్నవాడిని తూర్పు ముఖంగా
చూస్తేనేగా కనిపించేది .

    మరో శ్లో కం లో అల౦కా రాలకే అలంకారమైన స్వామి ని వర్ణించటానికి ఏ అలంకారం


సాధ్యమవుతుంది అంటాడు .అంటే అతిశయోక్తి కాని స్వభావోక్తికాని ఆయన్ను వర్ణించ
లేవని భావం .ఇంకో శ్లో కం లో లక్ష్మీ కా౦తుడవైన నువ్వు అందగాడైన మన్మధుని తండ్రివి
.శృంగార రసాది దేవతవు .సర్వ గుణోన్నతుడవైన నిన్ను ఎవరు సంపూర్ణంగా
వర్ణించగలరు ?అన్నాడు .భరతుడు నాట్య శాస్స్త్ర ం లో శృంగారానికి అధిదేవత విష్ణు మూర్తి
అని చెప్ప్పాడు –‘’శృంగారో విష్ణు దేవత్యః ‘’

   ‘’నీ దగ్గ రికి చేరత


ి ే తిరిగి రావటం అంటూ ఉండదు .ముక్తు డైపో తాడు నీకు అర్పించిన
మనసును మళ్ళీ నువ్వు తిరిగి ఇవ్వవు ‘’అంటాడు దీక్షితులు .

‘’యత్ప్రణ సంయమ జుషాం యమినాం మనాంసి –మూర్తిం విశన్తి తవ మాధవ కు౦భకేన

ప్రత్యంగ మూర్చ దతివేల  మహా ప్రవాహ –లావణ్య సింధు తరణాయ తదిత్య వైమి’’

‘’ప్రా ణాయామం మొదలైన వాటి వలన ప్రా ణాన్ని నిరోధిస్తూ ,తమ మనసులలో కుంభకం
ద్వారా నీ రూప ధ్యానం చేస్తా రు .ఆ పాద మస్త కం లో ఉండే ఒక్కొక్క నీ అవయవాన్నీ
ధ్యానిస్తూ లావణ్య సింధువు ను తరిస్తు న్నారు ‘’
లావణ్యా మృతాన్ని త్రా గుతున్నారని అర్ధం .ప్రా ణాయామం చేసట
ే ప్పుడు పూరక స్థితి లో
నాభి చక్రం లో ఉన్న బ్రహ్మను ,కుంభక స్థితిలో హృదయం లో ఉన్న జనార్దనుడిని ,రేచక
స్థితి లో లలాటం లో ఉన్న శివుడిని ధ్యానించాలి అని స్మృతి చెప్పింది –‘’నాభి చక్ర స్థితం
ధ్యాయేత్ పూరకేణ పితామహం –హృదయాబ్జ గతం ధ్యాయేత్ కుంభ కేన జనార్దనం –
లలాటస్థ ం శివం ధ్యాయేత్ రేచకేన మహేశ్వరం ‘’.

  వేరొక శ్లో కం లో దీక్షితకవి ‘’నీ వదన పద్మం నుండి సరస్వతీనది ,పాదాల నుండి
గంగానది ప్రవహిస్తు ంటే ఈర్ష్యతో యమునా నది నీ నఖ శిఖ పర్యంతం నిరంతరం
ప్రవహిస్తో ందాఅన్నట్లు త్రివేణీ సంగమంగా నీ శరీర కాంతి శోభిస్తో ంది ‘’అన్నాడు

‘’సర్వాతీ శయి సహజద్యుతి భూషితస్య –విశ్వైక నాయక విభూషణ ధారణం తే

ఆ బద్ధ సౌహృదయ మాపార సుఖాంబు రాశేః-వీక్షే తదైవ విషయాది కుతూహలేన ‘’

‘’సహజ కాంతి శరీరుదవైన నీకు వేరే అల౦కారా లెందుకు ?అయినా ధరిస్తు న్నావు
.అపరిమితానంద నిదివి అయిన నువ్వు కుతూహలం తో తుచ్చ విషయాలతో స్నేహం
చేసన
ి ట్లు గా మామూలు ఆభరణాలు ధరిస్తు న్నావు .నిత్య నిరతిశయ ఆనంద మహర్ణవ
రూపుడవైన నీవు మామూలు గోపికలతో విహరించి నట్లు గా ఈ సాధారణ ఆభరణాలతో
కనిపిస్తు న్నావు .
               సశేషం

             మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-16-ఉయ్యూరు

4 కంచి వరద రాజ దర్శనం -3

‘’భానుర్నిశాను భవ దంఘ్రి మయూఖ శోభా –లోభాత్ప్రతవ్య కిరణోత్కరమా ప్రభాతం

తత్రో ద్ధ్రు తే హ్రు తవహాత్ క్షణ లుప్త రాగే –తాపం భావత్యనుదినం నహి మందతాతః’’

అన్నాడు 40 వ శ్లో కం లో మహా మహో పాధ్యాయ అప్పయ దీక్షితులు .’’సూర్యుడు నీ


కిరణాల ఎర్రదనాన్ని పొ ందటానికి రాత్రి నుంచి ఉదయం వరకు తన కిరణాలను అగ్నిలో
దాచి ఉంచుతున్నాడు .ఉదయాన్నే అగ్ని నుంచి గ్రహించేటప్పుడు తప్త మైన యెర్ర రంగు
కల కిరణాల కాంతి కొంత కాలానికి తగ్గి పో తుంది .ఆపైన తాపాన్ని పొ ందుతాడు .ఇలా
రోజూ జరుగుతుంది .మందబుద్ధి అయిన శనికి తండ్రి అయిన సూర్యుడు రోజంతా
అనుతాపం తో పశ్చాత్తా పం పడుతుంటాడు .ముందు ఎరుపు ,తరువాత వేడి కలిగి
ఉండటం కిరణాల లక్షణమే కదా .’’
    సాయం కాలం లో సూర్యుడు అగ్నిలో ప్రవేశిస్తా డని మంత్రం ఉంది –‘’అగ్నిం వా ఆదిత్యః
సాయం తపతి ‘’

తండ్రి గుణాలు కొడుకులో ప్రవేశిస్తా యని వాల్మీకి రామాయణం లో చెప్పాడు


–‘’సత్యశ్చాద్యప్రవాదో యం లౌకికః ప్రతిభాతి మే –పిత్రూ న్ సామాను జాయన్తే నారా మాత్ర
మంగనాః’’.

 మరోశ్లో కం లో సూర్య ,చంద్రు ల మధ్య ఉన్న ఈర్హ్యను సరాదాగా చెప్పుతున్నాడు


చూడండి –

‘’కిం ద్వాదశాత్మని రవౌ భగవన్ ద్రు తేర్ష్య-శ్చంద్ర స్త తో భ్యదికా తామధి గంతు మేవ

ఏతే తవేహ దశ భాంతి పదా౦గులీషు-స్వాత్మాన ఇత్య జని చిత్త ద్రు గర్ణ వేభ్యః ‘’

‘’హే వరద రాజ స్వామిన్ !సూర్యుడిపై ఈర్ష్యతో చంద్రు డు సూర్యుడికంటే ఎక్కువ


మూర్తు లను కలిగిఉన్నాడు .సూర్యుడు 12 నెలల్లో 12 పేర్ల తోపిలువ బడి
ద్వాదశాదిత్యుడైనాడు. కాని స్వామి చిత్త ం నుంచి ,స్వామి పది గోళ్ళనుంచి ,అతినేతం్ర
నుండి ,సముద్రం నుండి చంద్రు డు పుట్ట టం వలన సూర్యుని కంటే అధికం .’’చంద్రమా
మనసో జాతః ‘’అన్నది శ్రు తి .కనుక చంద్రు డు ‘’త్రయోదశాత్మకుడు ‘’అయ్యాడు అంటే
చంద్రు నికి 13 రూపాలున్నాయని భావం .

   ఇంకొక శ్లో కం లో స్వామి చరణ నఖాలను ప్రక్షాళనం చేయగా ఆ గంగ కొద్ది పాటి ఆయన
గోళ్ళ కాంతితో ,సముద్రం లో ప్రవేశించగా ,ఆ సముద్ర మధన వేళ చంద్రు డు అనే వెన్న
ముద్ద పుట్టి చంద్రు నిగా పరిణామం చెందింది అంటాడు కవి .నిఘంటువులో ‘’సముద్ర
నవనీతం స్యాశ్చంద్రః’’అని ఉంది .మరొక పరమాద్భుత శ్లో కం  రాశాడు –చూద్దా ం

‘’నాభే రభూత్త వ చతుర్భుజ నా౦తరిక్షం –యన్నాభి రేవ యదు నేత రియం తతో భూత్

నాభ్యా ఇతి శ్రు తి విపర్య యగే విభక్తీ –తాం జైమిని రనుససార పశోశ్చసూత్రం ‘’
విరాట్ పురుషుని పాదాల నుండి భూమి ,శోత్రా లనుండి దిక్కులు వచ్చినట్లు పురుష
సూక్త ం చెప్పింది. నాభి నుండి అంతరిక్షం పుట్టినట్లు సాధారణ భావన .కాని కవి ఇంకో
రకంగా ఊహించాడు .’’నాభ్యా దాసీదంతరిక్షం ‘’అనే మంత్రా నికి భావం నాభి నుండి
అంతరిక్షం వచ్చింది .కాని అప్పయ్య దీక్షిత మహా కవి ఏమన్నాడంటే –అంతరిక్షం నుండి
నాభి ఏర్పడింది(అభూత్ ) అనాలన్నాడు .భూ ధాతువుకు సత్త అని అంటే ఉనికి అనే
అర్ధం ఉంది .ఆ ఉనికి గోచరం కాదు .కేంద్ర బిందువు వలన వృత్త ం ఏర్పడినా ,కేంద్రం
కనిపించదు .వృత్త ం వలననే కేంద్రం తెలియ బడుతోంది .భూలోకానికి ద్యులోకానికి మధ్య
అంతరిక్షం ఉంది .అంత రిక్షం లో గ్రహాలూ తారా సముదాయ మండలాలు  ఉన్నాయి
.గ్రహాన్ని  చూసి దానికొక సృష్టి కర్త ఉన్నాడని భావించటం ఎలా ఉంటుందీ అంటే వృత్తా న్ని
చూసి కేంద్ర బిందువును ఊహించటం లాగా ఉంటుందన్నాడు దీక్షిత స్వామి .వృత్త ం
అంతరిక్షం అయితే బిందువు పరమాత్మ అని అర్ధం .కనుక ఇక్కడ కార్యాన్ని బట్టి
కారణాన్ని తెలుసుకొంటున్నాం .మహాజ్ఞా నులు బిందువును తెలుసుకొని ,జగత్తు యొక్క
వ్యాప్తిని అర్ధం చేసుకొంటారు .

‘’నాభ్యా ఆసీత్ అంతరిక్షం ‘’అనే దాన్ని బట్టి నాభి నుండి అంతరిక్షం ఏర్పడిందని
చెప్పాలికదా అనే సందేహం వస్తు ంది .ఒక విభక్తికి మరొక విభక్తి వాడ వచ్చునని వ్యాకరణ
సూత్రం ఉంది .ప్రధమ ,పంచమీ విభక్తు లు ఇక్కడ తారు మారయ్యాయి .ప్రధమా విభక్తి
అర్ధం లో పంచమీ విభక్తి వాడవచ్చునని జైమిని మహర్షి సూత్రం చెప్పాడు ‘’పశోశ్చవిప్ర
కర్షః’’అనే మీమాంసా సూత్రం లో అన్నాడు. నాభిః ప్రధమా విభక్తి –నాభేః-పంచమీ విభక్తి .

   శరీర మద్యం లో నాభి ఉంటుంది. అంతరిక్షం కూడా దివి భువిల మధ్య ఉంటుంది.
జ్యోతిస్టో మ యాగం లో ‘’సౌత్యం ‘’అనే రోజున  పశువును వదించాలి అని చెప్ప బడింది
.కాని సవనీయ పురోడాశం –అంటే రొట్టెలాగా పిండితో చేయబడింది విధించ బడలేదు
.పశు ప్రయోగమే అన్నిట్లో నూ చెప్పారు .పురోడాశం కొన్ని చోట్ల మాత్రమె చెప్ప బడింది
.ఈ విషయాన్ని సూచించటానికే జైమిని ‘’పశోశ్చ విప్రకర్షః తన్మధ్యే విదానాత్ ‘’అనే
సూత్రా న్ని చెప్పాడు .విప్రకర్ష అంటే దూరం .పశువు ప్రధమా విభక్తిలో సూచింప బడాలి
.కాని పశోశ్చ అనే పంచమీ విభక్తిలో సూచింప బడింది .అలాగే సవనీయ సమయం
ప్రధమా విభక్తి చేత సూచింప బడింది .కనుక సవనీయ సమయం నుండి
పురోడాశాన్నిమార్చి పశువు విధింప బడాలి .ఈ అర్ధం రావాలంటే ‘’విప్రకర్షా త్పశుః’’అని
అనాలి .పదాలను గౌరవి౦చాలికనుక అర్ధం మార్చుకొని సమన్వయము చేసుకోవాలి
.కనుక తానూ రచయిత, అనేక యజ్న యాగాదులు చేసిన  దీక్షితులు కనుక అప్పయ్య
దీక్షితులు ‘’ అంతరిక్షం నుండి స్వామి నాభి ఏర్పడింది అని చెబుతున్నాను ‘’అని
నిష్కర్షగా కర్కశంగా నిర్మొహమాటంగా  చెప్పాడు  .అంటే  వృత్తా న్నిబట్టి కేంద్ర బిందువును
పట్టు కొన్నాను అని తాత్పర్యం .అప్పయ్య దీక్షితుల మనోభావాన్ని పట్టు కోవటానికి ఇంతటి
సర్కస్ ఫీట్ చేసి సుబో ధకంగా వివరించారు వ్యాఖ్యాత శ్రీ దేవరకొండ శేషగిరి రావు
.ధన్యవాదాలు వారి శేముషీ వైభవానికి .

5 వరద రాజ దర్శనం -4

‘’త్వాం సర్వ భూతమయ మాశ్రిత సర్వ వర్ణం –యద్వైజయంత్యుపగతాచ్యుత సర్వ గంధం

తేనవ
ై కిం త్రిభువనైక మహా వదాన్య –సారూప్య మానవతి తే సకలాభి నంద్యం ‘’
వరదా ! నీవు సర్వభూతాత్మకుడివి ,సర్వ  వర్ణా శ్రితుడివి ,సుగంధ యుక్తు డివి .అలాంటి
నిన్ను ఆశ్రయించి వైజయంతిమాల నీ సారూప్యాన్ని పొ ందు తోంది .అన్నిప్రా ణాలలో
నువ్వు అంతర్యామివి .అన్ని వర్ణా ల వారూ నిన్ను ఆశ్రయిస్తా రు .అన్ని పరిమళాలు
నీలోనే ఉన్నాయి .

వైజయంతీ మాల పక్షం లో ఆలోచిస్తే అది పంచ భూతాల రూపం లో ఉంది .

‘’పంచ రూపా తు యా మాలా వైజయంతీ గడాభ్రు తః –సా భూత సంఘాత భూతా మాలా
చ వై ద్విజ ‘’అని ఒక లోక ప్రమాణం ఉంది .అన్ని రంగులు అందులోనే ఉంటాయి .అది
పంచ భూతాత్మికం .అందులో అనేక రకాల పుష్పాలుంటాయి .రత్న పుష్పాలూ ఉంటాయి
.అది సుగంధ బంధురం .కనుక నీకూ మాలిక కూ పో లిక ఉంది .ఈ గుణాలతో ఉన్న
నిన్ను ఆశ్రయించి ఈ వైజయంతి మాల ఆశ్ర యించడం వలన నీ లక్షణాలు ఆ మాలకు
సంక్రమించాయి .అంటే మాల నీ రూపాన్ని ధరిస్తో ందని తాత్పర్యం .పరమాత్మ సుగంధ
భరితుడు అనటానికి వేదమే ప్రమాణం –‘’సర్వ కర్మా సర్వ కామః సర్వ గంధః సర్వ రసః ‘’

71 వ శ్లో కం లో అప్పయ్య దీక్షితులు కౌస్తు భ విశేషాలు వర్ణించాడు –

‘’నాభీ సరోజ కిరణై ర్మణిరాజ భాభిః-ఆత్మ ప్రభా రపి సంవలితం విభాతి

శ్రీ వత్స విగ్రహ జుషః ప్రకృతే స్త ్వదీయం –వక్షః పరీత మితి సత్వ రజస్త మోభిః’’

‘’స్వామీ వరద రాజా !నీనాభి కమల కాంతులు ,కౌస్తు భ మణి దీప్తు లు ,నీ శరీర కాంతితో
కూడిన వక్షః స్థ లం అక్కడ ఉన్న శ్రీ వత్సం అనే పుట్టు మచ్చ తో కలిసి అది ప్రక్రు తి
యొక్క సత్వ రజో తమోగుణాలతో ఆవరింప బడి నట్లు గా శోభిస్తో ంది .

నాభి సరోజాన్ని కొందరు తెలుపు రంగు అన్నారు .ముఖ్యంగా మురారి నాటకం లో ఈ


మాట చెప్పాడు .హరి వంశం అరుణ వర్ణం అన్నది .నైషధం లో తెలుపు అని ఉంది.
ప్రపంచ సార సంగ్రహం మాత్రం శ్యామల వర్ణం అన్నది .ఇలా కౌస్తు భ నాభి వర్ణా లు రక
రకాలుగా వర్ణింప బడ్డా యి .ఇది  విరోదా భాసం అని కంగారు పడక్కర్లేదు .విష్ణు పురాణం
స్వామి వారి శ్రీ వత్సం అంటే పుట్టు మచ్చ ప్రక్రు తి స్వరూపం అన్నది .

‘’శ్రీ వత్స సంస్థా న మయ మనంతే చ సమాశ్రితం –ప్రధానం బుద్ధి రూప్యాస్తే గదః రూపేణ
మాధవే ‘’

అంటే అది వక్షస్సు కుడి వైపు బిల్వ రూపం లో ఉంటుంది .హరివంశ మహా పురాణం లో
–‘’శ్రీ వత్సే నోరసి శ్రీమాన్ రోమ జాలేన రాజతే ‘’అని ఉంది .రోమాల ఆవర్త ం అంటే రోమాల
సుడి అని అర్ధం చేసుకోవాలి .వామన పురాణం –‘’అదొ క భూషణ విశేషమని చెప్పింది
.అందులోని ‘’విష్ణు పంజర స్తో త్రం ‘’లో –‘’వైజయంతీం ప్రగ్రు హ్యాథ శ్రీ వత్సం కంఠ భూషణం
–వాయవ్యాం రక్షమాం దేవ అశ్వ శీర్ష నమోస్తు తే ‘’అని ఉన్నది .

   మరో శ్లో కం లో స్వామి చేతి కంకణం నుండి ప్రభవించే పల్ల వ రాగం లాలన తో కలిసి
గర్వించి సూర్యుడిని కూడా దిక్కరిస్తో ంది అంటాడు దీక్షితకవి

 మాణిక్యం పద్మరాగం ,కురువిందం ,సౌగంధికం ,నీల గ౦ధీ అని నాలుగు రకాలు .వీటిలో
కూడా నాలుగు వర్ణా లున్నాయి అని రత్న శాస్త ం్ర చెప్పింది .వీటి రంగులు ఎరుపు మిక్కిలి
ఎరుపు ,పసుపు నీలం అని వివరించింది .కురు వి౦దానికే పల్ల వ రాగం అనే పేరుంది
.’’ప్రచక్రమే పల్ల వ రాగ తామ్రా ’’అని కాళిదాసమహా కవి చెప్పాడు .దీనికి రాసిన వ్యాఖ్యలో
పల్ల వ రాగం ఒక రత్న విశేషం అని చెప్పారు .

  సవిత్రు డు అంటే సూర్యుడు ,తండ్రి అనీ రెండు అర్ధా లున్నాయి .పల్ల వ శబ్దా నికి విటుడు
అనే అర్ధమూ ఉంది .అంటే ఏది చేయదగినదో ఏదికాదో తెలియని వాడని అర్ధం .విటుడు
తండ్రిని దిక్కరించినట్లు పల్ల వ రాగమణిసూర్యుడిని తిరస్కరిస్తో ంది అని భావం .

‘’ఆబాతి దేవ విధృత స్త వ సవ్య పాణౌ –అంతర్బహిశ్చ శుచి రచ్యుత పంచ జన్యః

అంతే వమన్నివ గలస్య గురో రభీర – ద్వాన క్రియోప నిష దధ్యయ నారద మేషః ‘’
‘’అచ్యుతా !నీ ఎడమ చేతి లో ఉన్న పాంచ జన్య శంఖం లోపలా బయటా ,ఉచ్చ్శ్రై స్రవం తో
ఉపనిషత్తు లను పఠించ టానికి ,నాదం అనే ఉపనిషత్తు ను నేర్చుకోవటానికి నీ కంఠ
సమీపం లో శిష్యుని మాదిరిగా కనిపిస్తో ంది .

   బ్రహ్మాండ పురాణం లో ఎవరు భక్తు లకు ఇష్టు లు అనే వివాదం లక్ష్మీ సరస్వతుల మధ్య
జరిగిందనీ బ్రహ్మను తేల్చి చెప్పమని కోరితే లక్ష్మీ దేవే అని చెప్పాడని ,సరస్వతికి కోపం
వచ్చిందని ,ఆ కోపం వరద రాజ స్వామి కౌమోదకి గద లాగా ఉందని చమత్కరించాడు
దీక్షితులు .కౌమోదకి పచ్చగా ఉంటుంది అన్నది ‘’ప్రపంచ  సారం ‘’-‘’చక్రం ,శంఖం
గదాంబుజ కౌస్తు భ ముసలాః-స ఖడ్గ వనమాలాః రక్తా చ్చ పీత కనక శ్యామల కృష్ణ ద్యుశుక్ల
భాసః స్యుహుః’’

80 వ శ్లో కం లో అప్పయ్య దీక్షితులు

‘’నామైవ తే వరద వాంచిత దాటరు భావం –వ్యాఖ్యాత్యతో నవ హసే వరదాన ముద్రా ం

న హ్యాగ మోదిత రసః శ్రు తి సిద్ధ మర్ధం-లింగేన బో ధ్యుమురరీ కురుతే విపశ్చిత్’’

స్వామీ !అభయ ముద్ర లాగా వరద ముద్రను నువ్వు ఎందుకు ధరించలేదు అనే ప్రశ్న
ఉంది .అసలు నీ పేరే వరదుడు.కనుక వేరుగా వరముద్ర ఎందుకు ?ప్రత్యక్షంగా
కనిపిస్తు ంటే మళ్ళీ అనుమాన ప్రమాణం ఎందుకు ?వామన పురాణం లో వరద రాజ
వ్యుత్పత్తి ఉన్నది –కోరిన కోర్కెలు తీర్చేవాడూ ,బాధలు పో గొట్టేవాడు కనుక వరద రాజు
అయ్యాడని ఉంది –

‘అభి గమ్యోవై వరం దత్తే ప్రణతార్తివినాశినః –ఆఖ్యాం వరద రాజేతి యయౌ నిత్యం
క్రు తార్ధయన్ ‘’

వరద అనే పదం తోనే స్వామి తత్త ్వం బో ధ పడుతుంది వేదమే’’రసో వై సహః రాసగ్గ ం
హ్యేవాయంలబ్ధ్వా నందీభవతి ‘’అని ప్రతిపాదించింది .
  ఇంకో శ్లో కం లో ‘’ఉపేంద్రా !నీ ముఖార వింద శోభను గ్రహించాలనే లోభ గుణం వలన
చంద్రు డు ,కృష్ణ పక్షం శుక్ల పక్షం అనే మిష తో నీ దేవ మందిరం చుట్టూ చాంద్రా యణ
వ్రతం ఆచరిస్తూ నీ కాంతిని తాగటానికా అన్నట్లు న్నాడు  ‘’అన్నాడు .

  వాస్త వానికి సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు .అది మేరు పర్వతం
కాదని దేవ మందిరం అనీ కవి చమత్కరిస్తు న్నాడు.శుక్ల పక్షం లో పాడ్యమి నుంచి పౌర్ణమి
వరకు రోజుకు ఒక ముద్ద పెంచుతూ పౌర్ణమినాడు 15 ముద్ద లు తినటం కృష్ణ పక్షం లో
తగ్గించుకొంటూ పో వటం గా చేసే వ్రతాన్ని చాంద్రా యణ వ్రతం అంటారు .చంద్ర కళల వృద్ది
క్షయాలను బట్టి చంద్రు డు కూడా ఇలా వ్రతం చేస్తు న్నాడు అంటాడు కవి .

    సశేషం

           మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-16-ఉయ్యూరు

6 కంచి వరద రాజ దర్శనం -5(చివరి భాగం )

91 వ శ్లో కం లో దీక్షితులు –

‘’ఆమోద కాంతి భ్రు దహర్నిశమేక రూపం –ఆ సేవితం ద్విజ  గణైః దివిషత్ గుణైశ్చ
అ౦కాదిరూఢ సహజశ్రీ ముఖం త్వదీయం –శంకామహే వరద సంహతమబ్జ యుగ్మం ‘’

వరదా !నీ ముఖం లో పరస్పర విరుద్ధ గుణాలున్న చంద్రు డు ,కమలం ఒకే చోట కలసి
ఉన్నట్లు ఉంటుంది .కమలం లో కేవలం సుగంధం ఉంటుంది .చంద్రు నిలో కాంతి మాత్రమే
ఉంటుంది .కాని నీ మోములో కాంతి సుగంధం రెండూ కలిసి ఉంటాయి. ఇది పరమాశ్చర్య
కర విషయం .కమలం పగలే వికసిస్తే చంద్రు డు రాత్రిమాత్రమే ప్రకాశిస్తా డు .కానీ స్వామీ
నువ్వు మాత్రం రాత్రీ ,పగలు అనే తేడా లేకుండా ప్రకాశిస్తా వు .కమలాన్ని ద్విజులు అంటే
పక్షులే కోరుకొంటాయి .కాని నిన్ను ద్విజులు అంటే బ్రా హ్మణులు దేవతలు కూడా
కోరుకొంటారు .

  అ౦కాది రూఢసహజశ్రీ అంటే –అధిరోహించిన లక్ష్మి కలది అని అర్ధం .లక్ష్మి సహో దరుడే
చంద్రు డు .కాని నీముఖం ఎలాంటి గుర్తు లతో గుర్తి౦చాల్సిన  అవసరమే లేదు .దానికి
సహజ కాంతి ఉంది .

మరో శ్లో కం లో వరద రాజ స్వామి నిస్శ్వాసం నుండి వేద విద్య వెలువడిందని ఆయన
ముఖార వింద౦  లో ఉన్న సరస్వతి దాన్ని గ్రహిస్తో ందనీ అంటాడు .విద్యారణ్య స్వామి వేద
భాష్య భూమిక   లో ‘’యశ్య నిఃశ్వసితం వేదాః,అస్య మహతో భూతస్యనిఃశ్వసితమే
తధ్యద్రు గ్వేదో యజుర్వేదః సామవేదః ‘’అనే మంత్రా న్ని పేర్కొన్నారు .

102 వ శ్లో కం లో –

‘’పద్మానురాగ జుషి లోహిత శుక్ల కృష్ణా ం—ఆసేదుషి ప్రకృతి మాద్రు తమీనరూపే

శ్రు త్యంత భాసిని మదావల శైల నాద –త్వల్లో చనే త్వయి చ భాతి నమే విశేషః ‘’

‘’హే హస్తి చలవాసా వరదా !ఎర్రని ,తెల్లని ,నల్ల ని గుణాలతో కూడిన ప్రకృతిని మత్స్యాకారం
తో కర్ణా ంతం వరకు వ్యాపించిన నీ నేత్రా లలో స్వీకరించావు .అయితే నీ నేత్రా లకూ నీకు
భేదమే లేదు. నేత్రా లు త్రివర్ణా త్మకాలు అంటే తెలుపు ,ఎరుపు జీర ,నలుపు రంగులతో
ఉంటాయి .సాంఖ్యులు చెప్పిన ప్రకృతి,సత్వ ,రాజస్త మస్సులతో అంటే మూడు రంగులు
లేక గుణాలతో ఉంటుంది .సాంఖ్యుల ప్రకృతికి వేదాంతుల మాయ కు భేదమే లేదు
..ఈవిషయాన్ని ‘’అజామేకాం లోహిత శుక్ల క్రిష్ణా ౦ ‘’మంత్రమే వివరించింది .అలాంటి ప్రకృతే
నిన్ను ఆశ్రయించుకొని ఉందికదా ,నేత్రా లూ నీలోనే ఉన్నాయి ,ప్రకృతి లేక మాయ నిన్నే
ఆశ్రయించి ఉంటుంది .ఆప్రరుతి లక్షణాలు నీ కళ్ళల్లో ఉన్నాయి .శ్రు త్యంతం అంటే
వేదాంతం .మీన రూపం అంటే మత్స్యావ తారం .

  తరువాత శ్లో కం  లో ‘ప్రజాపతి నిన్ను దర్శించి ముక్తు డయ్యాడు.అందుకని మరో సృష్టి
కర్త అవసరమయ్యాడు .అతన్ని సృష్టించే శ్రమ లో ఉన్న నీ ఫాల భాగం పై స్వేద
జలకణాలా అన్నట్లు కిరీటం దగ్గ రున్న ముత్యాలు శోభిస్తు న్నాయి ‘’అన్నాడు .

   అశ్వమేధ యాగం చేస్తే వచ్చే ప్రమోషన్ ప్రజాపతి పదవి .ఉన్న ప్రజాపతి మోక్షం
పొ ందాడు వరద రాజ దర్శనం తో .ఇప్పుడు ఆ పో స్ట్ ఖాళీ గా ఉంది .ఆపదవిని
భర్తీచస
ే ేపనిలో పడ్డా డు .అందుకే చెమటలు కారుస్తు న్నాడు .భగవంతుని లలాట స్వేద
జలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పత్తి జరిగిందని ‘’మహో పనిషత్ ‘’తెలియ జేసింది –

‘’అధ పునరేవ నారాయణః సో న్యత్కామో మనసా –ధ్యాయత తస్య ద్యానాంతస్థ స్య


లలాటాత్ స్వేదో ఃపతత్-తా ఇమా ఆపస్తా భ్యః సు తేజో హిరణ్య మండల మభవత్ –తత
బ్రహ్మా చతుర్ముఖో జాయత ‘’

ఇంతకీ అసలు చెప్పిందేమిటి ?వరదుని కిరీటం లోని ముత్యాలు స్వేద బి౦దువులులాగా


ఉన్నాయి అని చెప్పటమే

చివరిది అయిన 105 వశ్లో కం లో అప్పయ్య దీక్షితార్ వరదుని అమృత రూపం నిరంతరం
స్పురించాలని  కోరుకున్నాడు

‘’ఆపాద మాచికుర భార మశేష మంగ –మానంద బృంద లసితం సద్రు శామ సీమం

అ౦తర్మమ స్పురంతు సంతత మంతరాత్మన్-అంభోజ లోచన తవ శ్రిత హస్తి శైలం ‘’.


ఓ అంతరాత్మా !అ౦ భోజలోచనా !జ్ఞా న వంతులు కడుపార జుర్రే నఖ శిఖ పర్యంతమైన నీ
అమృత స్వరూపం ,నిరంతరం న హృదయం లో స్పురించుగాక .

 ఇతి శ్రీమత్ భారద్వాజ కుల జలధి కౌస్తు భ –శ్రీమత్ అద్వైత విద్యాచార్య శ్రీ విశ్వజిత్
యాజి శ్రీ రంగ రాజాధ్వరి వర సూనునా –శ్రీమదప్పయ దీక్షితేన కృతం వరజ రాజ స్త వ
వివరణం సంపూర్ణం .’’

                             అప్పయ దీక్షితుల చిరు పరిచయం –

‘’ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ ప్రా భాకర పరిశమ


్ర ః –తత్రా పి యాజుషీ శాఖా నల్పస్య తపసః
ఫలం ‘’

అని తెలుగు భాషను మెచ్చుకొన్న మహా పండితుడు  మహా విద్వాంసుడు అప్పయ


దీక్షితులు తమిళనాడు లోని దక్షిణ ఆర్కాటు జిల్లా అంటే తుండీర మండలం లోని
‘’అడియ పాళెం’’లో జన్మించాడు .ఈయన పితామహుడు అచ్చాన్ లేక ఆచార్య దీక్షితులు
ఒక సారి శ్రీ కృష్ణ దేవరాయలు భార్యా సమేతంగా శ్రీ కంచి వరద రాజ స్వామి దర్శనానికి 
వస్తే రాణిపై ఈయన ఒక శ్లో కాన్ని ఆశువుగా చెప్పాడు .సంతోషించిన రాయలు ఆయనను
‘’వక్షస్థ లాలా చార్యుడు’’అనే బిరుదు నిచ్చాడని ‘’చిత్ర మీమాంస ‘’లో మనవడు అప్పయ
దీక్షితులు చెప్పాడు .ఇంతకీ తాత గారి శ్లో కం  దాని పరమార్దం ఏమిటి ?

‘కా౦చిత్ కాంచన  గౌరా౦గీం వీక్ష్య సాక్షాదివశ్రియం –వరద స్సంశయా పన్నో వక్షః స్థ ల
మవైక్షత ‘’ అంటే

‘’లక్ష్మీ దేవిలాగా ఉన్న అనంత సౌందర్య రాశిని అయిన ఈమెను చూసి తన వక్షస్థ లం పై
లక్ష్మీదేవి ఉందొ లేదో అని కంగారు పడి వరదయ్య తన వక్షస్థ లాన్ని తడుముకొన్నాడట
‘’.ఈ శ్లో కం తోనే తాత అచ్చాన్ దీక్షితులు ఒక్కసారిగా ‘’వక్షస్థ లాచార్యుడు ‘’అయిపో యాడు
.ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తు ందో లేదో కని ఒక శ్లో కం ఈయన పేరునే మార్చేసి రికార్డ్
సృష్టించింది .
  అప్పయ తాత గారికి ఇద్ద రు భార్యలని ఒకామె వైష్ణవ సాంప్రదాయానికి రెండవ ఆమె శైవ
సాంప్రదాయానికి చెందినదని తెలుస్తో ంది .వైష్ణవ సాంప్రదాయపు ఆమె పేరు’’
తోతరాంబ’’,అని ఆమెకు నలుగురు కొడుకులని ,పెద్ద కొడుకు రంగ రాజాధ్వరి అని
అంటారు .ఈయన తండ్రిలాగానే యాగాలు చేశాడు .అందులో ‘’విశ్వజిద్యాగం ‘’చేసి కీర్తి
పొ ందాడు ‘’అద్వైత విద్యా ముకురం ‘’అనే గ్రంధాన్ని ,’’వివరణ దర్పణం ‘’మొదలైన
గ్రంధాలను రాసిన మహా మనీషి  ఈయన జ్యేష్ట కుమారుడే మన అప్పయ దీక్షితులు
.భారద్వాజ గోత్రీకుడు ,’’శ్రీ కంఠమత స్థా పనా చార్య ‘’,చతురధిక ప్రబంధశత నిర్వాహకః ‘’
‘’,మహా వ్రత యాజీ ‘’బిరుదులు  పొ ందాడు .కాలం 16 వ శతాబ్ద ం లో చాలాభాగం ,17 వ
శతాబ్ది లో కొంత భాగం లో జీవించాడు .మొత్త ం మీద 104 గ్రంధాలు రాశాడు .వాటిపేర్లను
తానే పట్టికగా ఇచ్చాడు వాటిలో చాలా వాటికి వ్యాఖ్యానాలూ తానే రాశాడు .విద్యా రణ్య
స్వామి తర్వాత అంతటి పక్ష పాత రహిత బుద్ధి ఉన్న మహా విద్వాంసుడు దీక్షితులు
..’’సర్వ దర్శన సారం ‘’ఆయన సర్వమత సమదృష్టికి గొప్ప ఉదాహరణ .చిన
బొ మ్మనాయక రాజు అప్పయ దీక్షితులకు స్వర్ణా భి షేకం చేశాడు .

ఆధారం –అప్పయ దీక్షిత కృత వరద రాజ స్త వం –వ్యాఖ్యానం –శ్రీ దేవర కొండ శేషగిరి
రావు .

  వరద రాజ స్తో త్రం ముఖ చిత్రం జత చేశాను చూడండి

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-4-16-ఉయ్యూరు 

7 ప్రా చీన సాహిత్యం ఎందుకు చదవాలి ?

అని ప్రశ్నించి డా .ఇరివెంటి కృష్ణ మూర్తి చక్కని సమాధానాలు చెప్పారు .భారత దేశం లో
‘’చప్పన్న ‘’అంటే 56 రాజ్యాలు౦డేవి .అన్నీ స్వతంత్ర రాజ్యాలే .సర్వ సత్తా క అధికారం
కలిగినవే ..కాని సాంస్కృతిక పరంగా భారతీయ ప్రజలను ఈ 56 ప్రభుత్వాలు విడగొట్ట లేక
పో యాయి .భారతీయుడు తనది ఫలానా రాష్ట ం్ర అని గర్వ పడడు.ఏ శుభకార్యం చేసినా ఆ
ఊరిలోని నీటినే కలశం లో పో సి దేశం లోని పవిత్ర నదులన్నీ ఆ నీటిలోనే ఉన్నాయని
ఆవాహన చేసి గర్విస్తా డు .జంబూద్వీపే భారత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ లేక ఉత్త ర
దిగ్భాగే శ్రీశైలానికి లేక హిమవత్పర్వతానికి ఏ దిక్కున ఉన్నాడో ,ఏ పవిత్ర నదీమ తల్లు ల
మధ్య ఉన్నాడో చెప్పుకొని పులకించి పో తాడు .తన సాంస్కృతిక జీవనం లో రాజకీయానికి
స్థా నం కలిపించడు.అదీ అనాదిగా వస్తు న్నా మన సంప్రదాయం .

  భారతీయులను అందర్నీ సాంస్కృతిక పరంగా ఏకం చేసినవి పూర్వ భారత సాహిత్యం


.వ్యాస వాల్మీకి కాళిదాసాదికవులు .వీరు ఈ దేశ ప్రజలకు ఆలోచనా ధో రణిని ,జీవిత
విధానాన్నీ ,జీవిత లక్ష్యాలను ప్రసాదించారు .ఆనాడు వారు సంస్కృతం లో రాస్తే వాటిని
చదివి స్పూర్తి పొ ందారు జనం .అనువాదాలూ వారికి చేరువయ్యాయి .అ సాహిత్యం
కావ్యాలు నాటకాలు జానపదాలు కధలూ గాధలుగా విస్త రిల్లి ంది కావ్యాల పేర్లతో నగరాలు
,గ్రా మాలు  బిరుదులూ వెలిశాయి.కనుక ఆర్ష సంప్రదాయానికి ఎత్తి న వైజయ౦తిక లు ఈ
మహా కావ్యాలు . భారత దేశ భౌగోళిక సౌందర్యం ,భారతీయ జీవిత వృత్త ం  ధర్మాభిరతి
,లౌకిక పారలౌకిక జీవితాదర్శాలు ,జీవిత సాఫల్యానికి అవసరమయే శాస్త ్ర పరిజ్ఞా నం
,రాజనీతి,అర్ధ నీతి మొదలైన వెన్నో మన ఇతిహాస పురాణాలలో నిక్షిప్త మై ఉన్నాయి
.ఇప్పటికీ యావత్ ప్రపంచానికీ మానవత్వపు విలువలను ఇవే అందజేస్తు న్నాయి .అన్ని
వర్ణా ల, వర్గా ల వారూ వీటిని చదివే ప్రేరణ పొ ందుతున్నారు .అందుకే భారాతీయులందరికి
ఏ ప్రా ంతీయ భాషాకవి తమ కవి కాలేకపో యాడు .సంస్కృతంలో పరిచయం ఉన్నా
లేకున్నా అందరికి వ్యాస వాల్మీక ,కాళిదాస భవ భూతుల వంటి వారే కవులు .ఇదొ క
అనిర్వచనీయ భారతీయ సంస్కృతీ రహస్యం అంటారు ఇరివెంటి వారు .

   భారత స్వాతంత్ర్య సమార యోధుడు మేధావి ,మహా మనీషి ,అపర చాణక్యుడు రాజాజీ
భారతీయ ఆత్మను అర్ధం చేసుకోవాలంటే రామాయణ భారతాలను మనం చదివి
తీరాల్సిందే అని నిర్మొహమాటం గా స్పష్ట ంగా చెప్పాడు .దార్శనికుడు రాజకీయ వేత్త
పండిత నెహ్రూ రామాయణ భారతాలు భారతీయ సంప్రదాయ విజ్ఞా న సర్వస్వాలని
,భారతీయులను ఏక సూత్రం తో కలిపే సందేశ కావ్యాలని ,భారతీయ తత్వ చింతనకు
బహుముఖీన విజ్ఞా నానికి  ప్రతీకలు అన్నాడు .మహాత్ములందరూ వీటి ప్రేరణతో
ఉద్దీప్తు లైనవారే నని మనం మరచిపో రాదు .జాతి పిత మహాత్మా గాంధీజీ ‘’గీత నా తల్లి
‘’అన్నాడు భగవద్గీతపై తనకున్న అపార నమ్మకం తో .

  ఈ సాహిత్యం లోని కధలూ ఉపాఖ్యానాలు నేటి మన పత్రికలలో పతాక శీర్షికలకు మార్గ


దర్శనం చేస్తు న్నాయి .సామెతలుగా ,జాతీయాలుగా ఉపయోగ పడుతున్నాయి .అందులో
కొన్ని –పరశురామ ప్రీతి ,కబంధ హస్తా లు ,లక్ష్మణ రేఖ ,రావణ కాష్ట ం ,పుష్పక విమానం
వంటివి ఎన్నో ఎన్నెన్నో .అయితే ఇప్పటి యాంత్రిక రాజకీయ జీవితం లో సంప్రదాయం
క్రమంగా కనుమరుగై పో తోంది .ప్రపంచం లో భారత్ కు ఉన్న విశిష్ట స్థా నం ఇప్పుడు లేదు
..పశువులోని మానవుడు వృద్ధి చెందాడని పాశ్చాత్య దేశాలు నమ్మితే మనం మాత్రం
మానవుడు దైవాంశ సంభూతుడు అని ఎలుగెత్తి చాటాం, చాటుతున్నాం, చాటుతాం .ఈ
విశిష్ట ఆలోచనా ఫణితి మనం కాపాడుకొంటే ప్రపంచ దేశాలు మనకే
అగ్రా సనాదిపత్యమిస్తా యి .ప్రా చీన సాహిత్యం చదవటం అంటే తిరోగమనం అనుకోటం పెద్ద
పొ రబాటు .సార్వకాలీన సార్వ జనీనమైన విలువల తో బతకటాన్ని నేర్చుకోవటం అని
గ్రహించాలి.అదే అందరి ఆదర్శం అయితే అంతా ఆర్యావర్త మే అవుతుంది .

 పురాణ ఇతిహాసాలలో మన గత చరిత్ర  నిన్నటి అనుభవాలు దాగి ఉన్నాయి .నిన్నటి


కన్నీరు తో బాటు పన్నీరూ ఉందని గుర్తించాలి .జీవితాన్ని రసాత్మకం గా మార్చుకొనే
ప్రక్రియలున్నాయి .పాశవికత నుండి పరమోన్నత స్థా యికి చేరుకొనే విధానాలున్నాయి
.ఆ సాహిత్యం దైవ భక్తికీ ,ధర్మానురక్తికీ ,ధర్మానుసరణకూ ప్రమాణంగా నిలిచింది .వీటిని
చదవని వాడు ఏదీ చదవని వాడి కిందే లెక్క .ఇవికాక క్రీ శ .ఒకటవ శతాబ్ది లో వచ్చిన
‘’బృహత్కధ ‘’లేక కదా సరిత్సాగరం ,రెండవ శతాబ్ద ం లో శ్రీ మధిర సుబ్బన్న దీక్షితుల
‘’కాశీ మజిలీ కధలు ‘’ కూడా మానవ మస్తిష్క వికాసానికి తోడ్పడేవే .అలాగే బసవ
పురాణం లో మనవ సంబంధాలున్నాయి. ఇవన్నీ చదివి అర్ధం చేసుకొని అన్వయించుకొని
జీవిస్తే వేరే వ్యక్తిత్వ వికాస పుస్త కాలు వందలూ వేలూ పో సి కొని చదవక్కరలేదు .పురాణ
ఇతహాస వాగ్మయం తో మన పరిచయం భారతీయత లక్షణం .,జాతీయత లక్షణం విశిష్ట
వ్యక్తిత్వ లక్షణం అంటారుమహా వక్త ,ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడేమీ కార్య దర్శి ,యువ
భారతి స్థా పకులు ,ఉస్మానియా విశ్వ విద్యాలయ స్నాతకోత్త ర కేంద్ర తెలుగు శాఖ రీడర్
డా .ఇరివెంటి కృష్ణ మూర్తి- విజయవాడ ‘’రసభారతి’’వారు ప్రచురించిన ‘’పీయూష లహరి
‘’లో .

      సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-16-ఉయ్యూరు

8 రామాయణ  రామణీయకం

విజయవాడ ‘’రస భారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’లో ఆచార్య దివాకర్ల   వేంకటావధాని
గారు రాసిన దానిలో వివరించిన రామాయణ  రామణీయక  విశేషాలను  తెలుసుకొందాం
.వాల్మీకి మహా కవి అవతరించాకనే’’ కవి ‘’అనే ఏకవచనం వచ్చింది  .వ్యాస మహర్షి తో
కలిపితే ‘’కవయః ‘’అనే ద్వివచన మేర్పడింది .దండీ కాళిదాసాదులవలన
బహువచనమేర్పడింది . వాల్మీకి ‘’వేదార్ధ ఉప బృంహితార్ధం ‘’అంటే  జగద్ధిత
కాంక్షతోశ్రీమద్రా మాయణం రచించాడు .ఆ తర్వాత అనేకమందికవులు రామాయణం
రాశారు. ఎవరి కోరిక వారిది .అనర్ఘ రాఘవ కర్త బాల మురారి శ్రీరాముని గుణ గణాలు
మరో నాయకుని లో లేనందువలన రాశానన్నాడు –‘’యది  క్షుణ్ణ ం పూర్వైః ఇతి జహతి
రామస్య భరితం –గుణై రేతావద్భిః జగతి పునరన్యోజయతికః ‘’.అలాగే జయ దేవ మహాకవి
ప్రసన్న యాదవ నాటకం లో ‘’రాముడిని వదలి వేరే నాయకుడి ని ఎలా ఎంచుకోను ?
తెలుగులో కంకంటి పాపరాజ కవి –

‘’మానుగకర్మ భూమి పయి మానవ జన్మము నెత్తి నిర్మల –జ్ఞా నము గాంచి మానవుడు
చారుకవిత్వము నేర్చి ‘’జానకీ

జాని ‘’కదల్ రచింపక అసత్ కద లెన్నోరచించే నేనియున్ –వాని కవిత్వ మేటికి ,వాని
వివేక మహత్వ మేటికన్
ి ?’’అని ప్రశ్నించాడు .భోజరాజు ‘’చంపూ రామాయణం ‘’లో
గంగను భూమి పైకి భగీరధుడు తెచ్చాడని ,అది భగీరధ గంగ అని పితృ దేవతలకు
గంగోదకం తో తర్పణం చేయని వాడు ఉంటాడా ?అన్నాడు .అంటే అది జాతీయ సంపద
అయింది అలాగే రామాయణం కూడా .వ్యవహార నేతృత్వం రామాయణం లోనే ఉంది .’’ఒక
పిల్లా డిని రామాయణం నేర్పి అడవి లో వదిలిపెడితే ,20 ఏళ్ళకు సామాన్య నాగారికుడికంటే
ఎంతో గొప్పగా వ్యవహరిస్తా డు ‘’అని ఒక పాశ్చాత్య పండితుడు అన్నాడు ..రామాయణం
గొప్ప తనానికి సుందర కాండ ఒక కారణం .’’సుం’’అంటే శోకాన్ని ‘’దర’’అంటే
ఖండించేవాడు అంటే హనుమంతుడు .సీత శోకాన్ని శ్రీరాముని శోకాన్ని సుందర కాండలో
తీర్చిన వాడు శ్రీ ఆంజనేయ స్వామి .పద్మ పురాణం లో శివుడు పార్వతికి హనుమ
వైభవాన్ని బో ధిస్తూ ‘’మదంశజో,మహాభాగో ,మహా భుజ పరాక్రమః సుభాగః సున్ద రః
శ్రీమాన్ భక్త రక్షణ పరాయణః’’అని కీర్తించాడు .హనుమ భుజ వివేక పరాక్రమ వర్ణనలు
ఉండటం వలన సుందరమైనది .అందువల్ల ఈకాండ చేత రామాయణ ప్రా శస్త ్యం హెచ్చింది
అన్నారు .

తనతో పాటు శ్రీరాముని యాగ రక్షణార్ధం తీసుకు వెళ్లి ఆయనను ‘’కౌసల్యా సుప్రజా రామా
‘’అనే శ్లో కం తో నిద్ర లేపాడు ఇదే  సాహిత్యలోకం  లో మొదటి సుప్రభాతంగా రికార్డ్
సృష్టించింది .సీతాపహరణం లేకపో తె రామాయణం ద్రౌ పదీ వస్త్రా పహరణం లేక పొ తే
భారతం లేవు .రామాయణం నాయక ,నాయిక ,ప్రతి నాయక అంటే 3 పేర్లతో పిలవబడటం
విశేషం . ‘’కావ్యం’’ రామాయణం’’ క్రు త్స్హ్నం’’ సీతాయాశ్చరితం’’ మహాత్ –‘’పౌలస్త ్య వధం’’
‘’ .వాల్మీకి సామాన్య కవికాడు .దర్శన వర్ణనం ఉన్న కవి .తమసానది ని వర్ణిస్తూ వాల్మీకి
–‘’ఆకర్దమ మిదం తీర్ధం భరద్వాజ నిశామయి-రమణీయం ప్రసన్నాంబుసన్మనుష్య మనో
యధా’’-సత్పురుషుని మనసులాగా తమసానది ఉన్నది .’’

‘’ మానిషాద ప్రతిస్టా ంత్వమగమః శాశ్వతీస్సమాః-యత్ క్రౌ ంచ మిధునాదేక మవధీః కామ


మోహితం ‘’అనే భారతీయ సాహిత్యం లో వాల్మీకినోట వెలువడిన  ప్రధమ అనుష్టు ప్ శ్లో కం
లో’’ సప్త స్వరాలు ‘’నిక్షేపి౦చ బడ్డా యి అని విశ్లేషకులు తేల్చారు .అందుకే ‘’పాఠయే చ
మధురం ‘’అన్నారు .గురువు విశ్వామిత్రు ని గంగావతరణం కధ చెప్పమని రాముడు కోరితే
రుషి కుమారస్వామి జననం చెప్పాడు .ఇదే గడసరి కధాకధనం అంటాడు విశ్వనాధ .తను
రాక్షస సంహారం యాగ రక్షణా చేసుకోగాలిగినా విశ్వామిత్రు డు  రాముని  తెచ్చుకొన్నాడు.
ఆయనద్వారా లోకానికి గురు శుశ్రూ ష ఎలా చేయాలో బో ధించాడు .శ్రీ కృష్ణ బలరాములు
సాందీపని గురువు వద్ద విద్య నేర్చారు .నిజంగా వాళ్ల కు ఆ అవసరం లేదు అయినా
లోకానికి చాటటానికి చదివారు .అదీ పరమార్ధం .

రాముడిని తనతో పంపమని అడగటానికి దశరధుని దగ్గ రకు విశ్వామిత్రు డు వచ్చాడు


.ఆయనను వర్ణిస్తూ దశరధుని చేత విశ్వనాధ ‘’మీరు రావటం ఊసర క్షేత్రా నికి వర్షం
రావటం ,పుట్టు పేదకు కొండలో నిధి అందినట్లు ‘’లుప్త పిండమై లొచ్చున వడ్డ
వంగడములో నిసువొక్కటి చొచ్చుటే ప్రభూ ‘’అంటాడు .ఇంతగొప్పగా చెప్పిన వారు తెలుగు
కవిత్వం లో లేరు అంటారు అవధానిగారు .దీన్ని కొనసాగిస్తూ

‘’నీవై వచ్చుట మా గృహంబులు త్రివేణీ మంగళ స్నాన పు –ణ్యావిర్భావములయ్యె,మా


యెడల గాయత్రీ మహాదేవి ,శ్రీ

సావిత్ర్యాక్రు తి ద్రష్ట వేదముగ సాక్షాత్కర మిప్పించె ,ఏ –లా వేదంబులు నాల్గు నాలుగు


మొగాల౦ బాడినట్ల య్యేడిన్’’అని తన జీవితానుభవాన్ని రంగ రించి రాశాడు విశ్వనాధ
.గాయత్రీ మంత్రం లో 24 అక్షరాలున్నాయి .ఒక అక్షరానికి వెయ్యి చొప్పున రామాయణం
లో 24 వేలశ్లో కాలున్నాయి .రామాయణం లో ఏ పాత్ర యెంత వరకో అంతవరకే ఉంటుంది
.సీతా స్వయం వరం తర్వాత విశ్వామిత్రు డు మళ్ళీ కనిపించడు.మహర్షి రాముడికి అస్త ్ర
శస్త్రా లివ్వటం ,తాటక సంహారం ,మారీచ సుబాహు వధ ,అహల్యా శాప విమోచనం
సీతాకల్యాణం అనే అయిదు పనులు చేసి నిష్క్రమించాడు .’’గురు దక్షిణనిమ్ము
తాటకాభల్ల ము నాకు ‘’అని శిష్యుడిని కోరితేనే రాముడు స్త్రీ అయిన తాటక సంహారం
చేశాడు .అహల్యాశ్రమం ‘’హరి విడిచిన వైకుంఠం’’లాగా అనిపించిందట .అహల్యకు రామ
పాదం సో కగానే ప్రా ణం ఎలా వచ్చిందో విశ్వనాధ నభూతో గా చెప్పాడు .అదే విశ్వనాధ
ఉపజ్న –

‘’ప్రభు మేని పైగాలి పై వచ్చినంతనే ,పాషాణ మొకటికి స్పర్శ వచ్చే –ప్రభు కాలి సవ్వడి
ప్రా ంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు మొలిచే
ప్రభు మేని నెత్తా వి పరిమళించిన చోట ఆశ్మంబు ఘ్రా ణే౦ద్రియంబు నొందే-ప్రభు నీల రత్న
తోరణ మంజులాంగంబు కాన వచ్చినంతనే కనులు వచ్చే

అ ప్రభుండు వచ్చి ,ఆతిధ్యమును స్వీక – రించినంత ఉపల హృదయ వాది

ఉపనిషద్విదాన మొలికి శ్రీరామ భ-ద్రా భి రామ మూర్తి యగుచు పొ లిచె ‘’

ఇంతటి అద్భుత కల్పన చేసి అహల్యకు పంచేంద్రియత్నాన్ని కల్పించిన వారెవ్వరూ లేరు .

కల్ప వృక్షం లో పరశురామ గర్వ భంగాన్ని ముందే చేయించాడు విశ్వనాధ .శివ


ధనుర్భంగ ఘట్ట ం లో విశ్వనాధ

‘’అతని దృష్టికి జానకి ఆగలేదు –అతని క్రు స్టికి శివధనుస్సాగ లేదు

సీత పూజడ వెన్నుగ శిరసు వంచే –చెరకు గడవోలె నడిమికి విరిగే ధనువు ‘’

ఇంతటి ఉదాత్త వర్ణన చేసిన కవీశ్వరులు కనిపించరు .

శ్రీరాముడిని 4 ఘట్టా లలో వాల్మీకి భగ వంతునిగా   చాటి చెప్పాడు అంటారు ఆచార్య


దివాకర్ల .శబరికి మోక్షం ,జటాయువు మోక్షం ,గుహునితో సంభాషణం ,సుమిత్ర
లక్ష్మణునికి చేసన
ి ఉపదేశం ఘట్టా లలో రాముడు సాక్షాత్తు పరమేశ్వరుడే నని చెప్పాడు
.సుమిత్ర ,కొడుకు లక్ష్మణునితో ‘’రామం దశరధం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం-
అయోధ్యామటవీం విద్ధి గచ్చ తాత యదా సుఖం ‘’అని దిశా నిర్దేశనం చేస్తు ంది అరణ్య
వాసానికి పంపుతూ .ఈ శ్లో కం లో అనేకార్ధా లు చెప్పారు పండితులు .దశ అంటే పక్షి –
దశరధుడు అంటే పక్షి వాహనంగా ఉన్నవాడు శ్రీ మహా విష్ణు వు .ఆనారాయణుడే ఈ శ్రీ
రాముడు .రాముడే దశరధ స్థా నానికి అర్హు డని –మాం అంటే లక్ష్మీ దేవిగా సీతను భావించు
అని భావం .తాను  మాత్రం’’ I shall become the daughter of my father ‘’అని
సుమిత్రమనో నిశ్చయం .తనకు ఒక ప్రత్యేకత లేదని అర్ధం .అడవిని స్వర్గ ం గా చూడు అని
ఉపదేశించింది .’’దేవానాం పూరయోధ్యా ‘’అని అరుణం భగవత్త త్వాన్ని చెప్పింది .
శబరి ‘’తుట్ట తుద దాక ఎండిన చెట్టు కొమ్మ –శిఖరంబున యందు పుష్పించినట్లు ‘’గా
కనిపించింది రాముడికి .ఆమె రామునితో ‘’ఈ దేశంబున చెట్టు చెట్టు గృహమోయి నాకు
‘’అని చెప్పింది .’’స్నానాదుల్ నిత్య పవిత్ర మూర్తికిని మర్యాదా మహా౦ బో దికిన్’’అని భక్త
శబరీ అంటే రాముడు ‘’అవాక్కయ్యాడట ‘’.ఎందుకు ఈ ముసలి వయసులో ఇంతకష్ట పడి
పూలు ,పళ్ళూ  తెచ్చావమ్మా అని రాముడు అంటే –‘’నేను పూలు పళ్ళు తేలేదు –
లీలామనోజ రాలేదు నేను ‘’అందట .’’చేతులున్నాయికనుక పూలు ,చెట్లు న్నాయికనుక
పళ్ళు ,శరీరం ఉంది కనుక నడిచి వచ్చాను ‘’అంది శబరి .ఫైనల్ టచ్ ఇస్తూ
‘’చిత్త ముండుట ఊహ చేసితిని స్వామి ‘’అంది.

శబరితో రాముడు  సరదాగా చలాకీగా మాట్లా డితే ఆమె తగిన సమాధానాలే చెప్పింది
విశ్వనాధ శబరీ .’’ఏమిటమ్మా నీ జుట్టు ముగ్గు బుట్ట య్యంది.’’అన్నాడు .దానికి శబరీ
‘’ప్రభు నీ ఆత్మ వాకిట రంగ వల్లి దిద్దు టకు ఇంత పండినది ‘’అన్నది .’’ఎంతో తపించి నీ
ఆయువంత ఏర్చి ఇట్లు ఏకైతివి ?’’అని గడుసుగా అడిగితె ‘’ప్రభువ స్నేహంబు (నెయ్యి
)చేత,ఆర్ద్రంబు చేసి (తడిపి )ఇంత వత్తి గనన్ను వెల్గి ౦చవే ‘’అని బదులిచ్చింది .పరవశించిన
‘’రామ సామి  ‘’శబరికి మోక్షం ప్రసాదించాడు .’’తవ ప్రసాదాత్ గచ్చామి ‘’అంటూ శబరీ
పరమపదం చేరింది .అలాగే జటాయువుకూ ‘’గచ్చ లోకానుత్త మన్ ‘’అని భగవంతునిగా
దర్శనం ప్రసాదించాడు .వాల్మీకి వర్ణనారీతి నిరుపమానం .’’అహో రాగ వతీ సంధ్యా జాహితి
స్వయ మంబరం ‘’శ్లో కం లో నాయకా నాయికల వర్ణనను సంధ్యా వర్ణనలో కలిపేశాడు
.ఇలా ఎన్నైనా చెప్పవచ్చు .అందుకే గిరులు తరులు ఉన్నంత వరకు రామాయణ కద
ఉంటుంది అంటాడు మహర్షికవి వాల్మీకి .అందుకే విశ్వనాధ ‘’ఎన్ని జన్మలైనా వాల్మీకి
ఋణం మనం తీర్చుకోలేము ‘’అన్నాడు .వాల్మీకి ఆది కవి .నాటికీ నేటికీ ఆయన్ను
మించినవారు లేనేలేరు అన్నారు ఆచార్య దివాకర్ల వేంకటావాధాని గారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-16-ఉయ్యూరు


9 భారత ధర్మ సూక్ష్మాలు

                 

సుమారు 30 ఏళ్ళ క్రితం విజయవాడ ‘’రసభారతి ‘’సంస్థ ప్రచురించిన ‘’పీయూష లహరి


‘’లో మహా భారత ధర్మ సూక్ష్మాలను గురించి  ఆర్ష ధర్మ ప్రబో ధక ,కృష్ణా జిల్లా ఆరుగొలను
వాసి ,మహాభారతోపన్యాసాలు పేరిట 18 పర్వాలపై రాసిన వారు ,గీతా హృదయం
మా౦డూక్యోప నిషత్ సార సంగ్రహం ,వాల్మీకి రామాయణోపన్యాసాలు వంటి గ్రంధ
రచయిత శ్రీ  నండూరు సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పిన వాటిలో అతి ముఖ్యమైనవి
అందజేస్తు న్నాను.

 ‘’వేదో ఖిల ధర్మ మూలం ‘’వేదమే అన్ని ధర్మాలకు ఆధారమైనది .’’వేదాలు


అపౌరుషేయాలు ,సృష్టి అనాది .జీవుడు నిత్యుడు .’’అనే మహా విషయాలను భగవాన్
వేద వ్యాస మహర్షి మహా భారతం లో చెప్పాడు .వేదం సామాన్య ధర్మం అని విశేష ధర్మం
అని రెండు ధర్మాలు విధించింది  .విశేష ధర్మాన్నే ధర్మ సూక్ష్మం అని లేక సూక్ష్మ
ధర్మమని అంటారు .దీనికే ఆపద్ధ ర్మం అనే ఇంకోపేరు కూడా ఉంది. భారతం లో శాంతి
,ఆనుశాసనిక పర్వాలు కేవలం ధర్మ ప్రబో ధకాలు .వీటికి ముందున్న పర్వాలలో
చరిత్రా ౦తర్గ త సూక్ష్మ ధర్మాలను చెప్పాడు వ్యాసర్షి .’’మా హి౦ సాస్సర్వ భూతాని ‘’అని
వేదం నిర్ణయించింది .కాని యజ్ఞా లలో పశు హింస ధర్మ విశేషంగా చెప్పింది .కామాన్ని
గర్హించినా గార్హస్త్య జీవితం లో కామం పవిత్ర జీవితంగా చెప్పింది .పాండవ జననాలు సూక్ష్మ
ధర్మాలపై ఆధార పడి ఉన్నాయి .దీనివలననే కుంతీ పతివ్రతగా ద్రౌ పది కి అయిదుగురు
భార్త లు౦డటం ధర్మమే అయింది .

 ద్రౌ పది జననం  అగ్ని కుండం లో జరిగింది .ఆమె స్వర్గ లక్ష్మి .పాండవులు అయిదుగురూ
ఇంద్రు లు .ఆమె సామాన్య మానవ స్త్రీ కాదు .అయిదుగురు భర్త లకు ఒక్కటే భార్య అవటం
ఆనాడు సామాన్య లోక ధర్మం కూడా కాదు .విశేష ధర్మాన్ని బట్టే ఆమెను అయిదుగురు
పాండవులు భార్యను చేసుకొన్నారు .ద్రు పద రాజ కొలువులో అర్జు నుడు బ్రా హ్మణ వేషం
లో మత్స్య యంత్రా న్ని ఛేదింఛి ద్రౌ పదిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు .రాజాహ్వానం తో
ద్రో పదితో సహా పాండవులు రాజాస్థా నానికి చేరారు .భోజనాదులైపో యే దాకా పాండవులు
బ్రా హ్మణులా క్షత్రియులా అనే నిర్ణయం జరగ లేదు .ద్రు పదుడు ధర్మ రాజును –‘’కదం జా
నీమ భవతః క్షత్రియాన్ ,బ్రా హ్మణానుత –బ్రవీతునో భవాన్ సత్యం సందేహో హ్యత్రనో
మహాన్ ‘’అని అడిగాడు ‘’స్వామీ !మేము మిమ్మల్ని క్షత్రియులు అనుకోవాలా ?
బ్రా హ్మణులు అనుకోవాలా ?నిజం చెప్పి సందేహాన్ని తీర్చండి ‘’దీనికి ధర్మ రాజు తాము
పాండురాజు కు మారులమని సుక్షత్రియులమైన పాండవులమని తేల్చి చెప్పాడు
.సందేహం తీరిన రాజు ద్రౌ పదిని అర్జు నున కిచ్చి వివాహం చేస్తా నని ,దానికి శుభ
ముహూర్త నిర్ణయం  చేయిస్తా నని  అన్నాడు .ఇప్పటి వరకు కుల ధర్మాన్ని పాటించటం
జరిగింది అంటే అర్జు నునికే ద్రౌ పదినిచ్చి అ నాటి లోకాచారం ప్రా కారం పెళ్లి చేసే ప్రయత్నం
చేశాడు రాజు .వెంటనే ధర్మ రాజు ‘’నాకూ పెళ్లి కావాల్సి ఉంది ‘’అన్నాడు .’’దానికేం నీకు
ఇష్ట మైతే నీకైనా నా కూతుర్నిస్తా ను ‘’అన్నాడు .మళ్ళీ ధర్మ రాజు ‘’సర్వేశామ్మహిషీ రాజన్
ద్రౌ పది నో భవిష్యతి ‘’అని బాంబు పేల్చాడు .అంటే మా అన్న దమ్ములైదుగురకు ద్రౌ పది
భార్య కాగలదు అన్నాడు .నిజంగా అది సామాన్య ధర్మమే అయితే ద్రు పదుడు ఏమనాలి ?
సరే అలాగే చేద్దా ం అనాలి మరి అలా అనలేదాయన –‘’

‘’ఏకస్య బహ్వ్యో విహితా మనుష్యః కురునంద –నై కస్యా బహువ్య పుంసః శ్రూ యంతే
బహువ్య క్వచిత్

లోక వేద విరుద్ధ ం త్వం నా ధర్మం ధర్మ విచ్చుచిః-కర్తు మర్హసి కౌన్తేయ కస్మాత్తే బుద్ధి
రీద్రు శీ’’అన్నాడు . అంటే ‘’లోకం లో ఒక మగవాడికి అనేక మంది భార్యలు ఉండటం
సహజం .ఒక స్త్రీకి బహు భర్త లు ఉండటం ఎక్కడా చూడలేదు ‘’అని అర్ధం .ఇందులో
వ్యాసులవారు వాడిన ‘’పుంసః ‘’అనే పదానికి నీల కంఠ వ్యాఖ్యలో ‘’వేద కర్తు ః
పరమాత్మానః సకాశాత్ న శ్రూ యంతే’’అని ఉన్నది అంటే లోకం లో లేదు వేదం లో కూడా
ఈ ఆచారం లేదు .ధర్మాత్ముడవైన నువ్వు ఇలాంటి అధర్మానికి ఎందుకు
పాల్పడుతున్నావు?అని అడిగాడు .కనుక ఆకాలం లో లోక ధర్మాన్ని వేదో క్త ధర్మాన్నీ
రెండిటినీ పాటించారు అని తెలుసుకోవాలి .దీనికి ధర్మ రాజు సమాధానం –
‘’సూక్ష్మో ధర్మో మహా రాజ నాస్య విద్మో వయం గతిం –పూర్వేషామాను పూర్వ్యేణ యాతమ్
వర్త్మాను యామహే

నమే వాగనృతం ప్రా హనా ధర్మే దీయతే మతిః-ఏవం చైవ వదత్యం చామమచైతన్య నోగతం
‘’అని బదులిచ్చాడు దీని భావం –ద్రు పద మారాజా !ఇది స్థూ ల దృష్టికి గోచరించని ధర్మ
సూక్ష్మం .ఈఆచారం వేదం లో ఉంది .ప్రచత
ే సనులను ఇలాగే చేసుకొన్నారు.నానోట
అసత్యం రాదు .ఇది ధర్మమే ‘’అని నొక్కి వక్కాణించాడు .ఇంతలో వ్యాసభగవానుడు
ప్రత్యక్షమైనాడు .ఇప్పుడు బంతి ఆయన కోర్టు లో ఉంది .ఆయన ద్రు పద  మహా రాజుకు
దివ్య ద్రు ష్టి నిచ్చి చూడమన్నాడు .పాండవులు అయిదుగురు ఇంద్రు లే అని ద్రౌ పది స్వర్గ
లక్ష్మి అని చూపించి దుష్ట సంహారం కోసం అవతరించిన’’ దుర్గా దేవి’’యే ద్రౌ పది అని
తెలియ జెప్పి ,రాజును ఒప్పించి పాండవులు అయిదుగురకు ద్రౌ పదినిచ్చి దగ్గ రుండి
వివాహం జరిపించాడు .ఇదే భారతం లోని సూక్ష్మాతి సూక్ష్మ ధర్మం .

    జూదం లో ఓడిపో యిన పాండవులున్న కురు సభలోకి దుశ్శాసనుడు ద్రౌ పదిని
ఈడ్చుకు వచ్చాడు అక్కడున్న భీష్మ ద్రో ణాది పెద్దలన్ద ర్నీ నిలదీసింది ద్రౌ పది అది న్యాయం
ధర్మమేనా అని .అప్పుడు భీష్మ పితామహుడు ‘’ధర్మ నిర్నయానికోసంనేనిప్పుడు
స్పష్ట ంగా చెప్ప కూడదు –‘’సూక్ష్మత్వాద్గ హనత్వాచ  కార్యస్యాన్యచ గౌరవాత్ ‘’అన్నాడు
.తెలుగు భారతం లో భీష్ముడు కురుసభలో మాట్లా డినట్లు కనిపించదు .సంస్కృత భారతం
లో రెండు సార్లు పితామహుడు మాట్లా డినట్లు ఉన్నది .మరోసూక్ష్మ ధర్మాన్ని గురించి
తెలుసుకొందాం .అర్జు నుడి గా౦డీవాన్ని ఇతరులకు ఇవ్వమని అతనితో ఎవరైనా అంటే
వాడి గొంతుక కోస్తా నని కిరీటి ప్రతిజ్న చేశాడు .యుద్ధ ం లో ధర్మ రాజే ఈమాట అన్నాడు .
అన్నను చంపే ప్రయత్నం చేస్తు న్నాడు ఫల్గు ణుడు .అన్నను చంపటం హింస శపథం
నేరవేర్చుకోక పో వటం ఆసత్య దో షం .ఈ రెండు ధర్మ సంకటాల మధ్యా పాండవ
మధ్యముడు ఇరుక్కుపో యాడు .అపాయాలకు చక్రం అడ్డ ం వేసే కృష్ణు డు ఉపాయంగా
ధర్మ రాజును పార్దు నితో తిట్టించి ,అనృత దో షాన్నుంచి ,భ్రా త్రు హింస నుంచి కాపాడాడు
.సత్య వ్రత పాలన కంటే అహింసా వ్రత పాలన శ్రేష్టం ఇదే ధర్మ సూక్ష్మం .ఇది శాస్త ్ర
విషయం. వ్యక్తి హృదయం  కాదు .శాస్త ్ర హృదయం తెలిసిన శ్రీ కృష్ణు డు చేసిన మహత్త ర
కార్యం .భారత యుద్ధ ం పాండవుల రాజ ధర్మం పైనే ఆధార పడింది కాని  రాజ్య  కాంక్ష
మీద కాదు అంటారు శ్రీ నండూరు వారు .

  భారతం లో వ్యాసభగవానుడు చెప్పని రాజ నీతి లేదు .నీతి వేరు ధర్మం వేరు . నీతిఅనే
పదం ధర్మం అనే అర్ధా న్ని ఇవ్వదు .ధర్మం అంటే శాసనం .భారతం లో దుర్మార్గు ల
నీతికూడా ఉంది .ధర్మాపన్న నీతిని బో ధించింది .భారతం లో ఉన్న కఠోర నీతియే ఈ నాటి
దుండగుల నీతి .విదురనీతి ధర్మ విశిష్ట మన
ై నీతి .ధర్మ విశిష్ట మైన నీతిని పాండవులు
అనుసరించారు .అర్ధ పురుషార్ధ ప్రధానమైన నీతిని దుర్యోధనాదులు అనుసరించారు .ఈ
రెండూ అనాదివే .వ్యాసుడు భారతం లో కౌరవ పాండవులను రెండు వృక్షాలతో పో ల్చి
చెప్పాడు ‘’దుర్యోధనో మన్యుమయో మహా ద్రు మః ‘’అంటే కౌరవ వృక్షానికి బీజం తన బుద్ధి
మాత్రమే ప్రధానం గా చేసుకొన్న  ద్రు త రాస్ట్రు డు అన్నాడు మరి ధర్మ రాజు  సంగతి
–‘’ధర్మ మయో మహాద్రు మః ‘’అన్నాడు .అనగా ‘’యుధిష్టిరుడు అనే ధర్మ వృక్షానికి
వేదాలు ,శ్రీ కృష్ణు డు బీజాలు ‘’అన్నాడు .నన్నయ భట్టు ఈ శ్లో కాన్ని అనువదించాడు .వేద
శాస్త ్ర విధులు తాత్కాలికాలే కాని సార్వకాలికాలు గా ఆచరణ యోగ్యం కాదని భావించి
నన్నయ్య వీటిని తెనిగించలేదు .తిక్కన పూర్వ ,ఉత్త ర మీమాంసా శాస్త్రా లను రెండిటినీ
భారతం లో చక్కగా వ్యాఖ్యానించాడు .’’మన రాజకీయ నాయకులు –(వీరికే నండూరు
వారు’’ దేశోద్ధా రకులు ‘’అని ముద్దు పేరు పెట్టా రు )మహా భారత శాంతి పర్వాన్ని చదివి
ప్రజాస్వామ్యాన్ని గురించి తెలుసుకొని ప్రజా పాలన చేయాలి ‘’అనిఆర్ష ధర్మ ప్రబో ధక శ్రీ
నండూరు  సుబ్రహ్మణ్య శర్మ గారు హితవు చెప్పారు .

            సశేషం

       మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-16-ఉయ్యూరు

 
10 భాగవత పరమార్ధం

ఆచార్య శ్రీ గంటి సో మయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన
చేసి పి.హెచ్ .డి.పొ ంది ,ఆచార్య నాగార్జు న విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొ ఫెసర్ గాను
,ప్రా చ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు  ,విశ్వకవి గద్య
రచనలు ,కుమారాంజలి ,సత్యం శివం సుందరం మొదలైన పద్య రచనలు ,మా నిషాదం
వంటినాటికలు ,కాళిదాసకవిత వంటి విమర్శన గ్రంధాలు రచించి ,యూని వర్సిటి గ్రా ంట్స్
కమీషన్ చే జాతీయోపన్యాసకులుగా గౌరవి౦పబడి ,యావద్భారత దేశం పర్య టించి ఢిల్లీ
బెనారస్ ,బెంగుళూర్ అన్నామలై మున్నగు విశ్వ విద్యాలయాలలో వివిధ విషయాలపై
ఉపన్యాసాలిచ్చి ప్రభావితం చేసన
ి ఆచార్య బొ డ్డు పల్లి పురుషో త్త ం గారు విజయవాడ
‘’రసభారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’కోసం రాసిన పో తన భాగవత విశేషాలలో నుంచి
కొన్ని విషయాలను గూర్చి తెలుసుకొందాం .

    గాంధీ మహాత్ముడు ఆంగ్ల భాష ను వాడటం చేత ఆ భాషకు ఎంతో గౌరవం కలిగింది
అని విశ్వనాధ గాంధీ మరణం పై ‘’మానవ నిర్మితంబైన ఆంగ్లేయంబు శ్రీ రుషి ప్రో క్త ంబు
చేసన
ి ారు –కేవలము రుణ పడ్డ దాంగ్లేయ జాతి –నీకు మానవ సామాన్య నియత ధర్మ –
మురలి సామ్రా జ్య ధర్మంబు నొక్కదాని –తెచ్చు కొని బాధ పడుచుండు పిచ్చి జాతి ‘’అని
మనల్ని గురించి బాధ పడ్డా డు .నన్నయ తిక్కనలు చెప్పింది లౌకిక కవిత్వం .పాల్కురికి
సో మన చెప్పింది మత కవిత్వం కాని కవి యోగి భక్త పో తన్న చెప్పింది భక్తీ కవిత్వం
అన్నారు .ఇదే విశ్వనాధ దృష్టిలో జీవుని వేదనను తీర్చి శాంతి చేకూర్చేది అన్నారు
బొ డ్డు పల్లి వారు .భక్తి సంకుచితమైనది కాదు జాతి మతాతీతమైనది భక్తీ .

 పో తన కేవలం భక్తీ కవి కాదు .భక్తీ కవిత్వోద్యమ సారధి .యావద్భారత దేశం లోను భక్తీ
కవిత్యోద్యమానికి ఆద్యుడు పో తన .సూరదాసు ,తులసీదాసు తుకారాం వంటి భక్త కవులకు
ప్రేరణ పో తన్నయే .వల్ల భాచార్యులకు భుక్తిపాదం నెలకొల్పటానికి ఆంద్ర భాగవతమే
ఆధారం .
’’వర గోవింద కదా సుధారస మహా వర్షో రు ధారా పరం –పరలకు గాక ,బుదేంద్ర చంద్ర !
ఇతరోపాయాను రక్తిం ప్రవి

స్త ర దుర్దా ంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దు –స్త ర గంభీర కఠోర కల్మష


కనద్దా వానలం బారునే ‘’అన్నవాడు పో తన .సంకీర్తన భక్తికి  ప్రా ణం పో సి జన
తరుణోపాయానికి మార్గ ం చూపిన కవి పో తన .సంకీర్తన భక్తితో జన చైతన్యం కలిగిందని
విమర్శకాభిప్రా యం .చైతన్య ప్రభువు ఆంద్ర దేశం లో సంచారం చేశాడు .మంగళ గిరి
పానకాల స్వామి దివ్య దర్శనం చేశాడు .అప్పుడు పో తనగారి భాగవత ప్రభావం పడే
ఉంటుంది .చతుర్విధ ,పంచవిధ నవ విధ భక్తు లను గురించి ఆంద్ర భాగవతం సవిస్త రంగా
తెలిపింది .నిజానికి ఆంద్ర భాగవతం వ్యాస భాగవతం కంటే మహత్త రమైనది అన్నారు
ఆచార్య శ్రీ పురుషో త్త మం గారు .వ్యాస భారతం లో భక్తీ శాస్త ం్ర గా చెప్ప బడింది .శాస్త ం్ర
తండ్రి వంటిది .భక్తి కళ.తల్లి వంటిది .’’భక్తి జననీ భక్తా ర్భకం రక్షతి ‘’అన్నారు ఆది
శంకరాచార్యులవారు .పో తనగారు భక్తిని కళగా పో షించారు.భక్తీ చేత శ్రీ కైవల్యం
పొ ందటానికి కవిత్వం చెప్పాడు పో తన .భగవంతుడు ‘’భక్త పాలన కళా సంరక్షకుడు
‘’అన్నాడాయన ‘’మహానందనా డింభకుడి ‘’లాగా భాగవతం ఆనందాన్ని ప్రసాదిస్తు ంది .

         అన్నీ రాసినా మనసు చికాకుగా ఉంటె నారదమహర్షి వ్యాసుని హరినామ స్తు తి
చేసే భాగవతం రాయమన్నాడు .ఆయన యెంత ప్రయత్నించినా శాస్త ్ర  వైదుష్యం వృద్ధి
కాలేదు . అందుకే వ్యాసభాగవతం మహా మనీషికి కాని అవగాహన కాదు .బ్రహ్మ
సూత్రా లు భగవద్గీత ఉపనిషత్తు లు అధ్యయనం చేస్తేకాని భాగవతాన్ని చే బట్టే సామర్ధ్యం
చేకూరదు .కాని పో తన భాగవతం అలాంటిది కాదు .అడుగడుగునా హరినామ స్తు తి
అలరారుతుంది .అవకాశం ఉన్నప్పుడే కాదు ,అవకాశం కల్పించుకొని హరినామ స్తు తి
చేస్తా డు భక్త కవి పో తన .అంటే నారద మహర్షి ప్రబో ధాన్ని ఈ ఆంద్ర వ్యాసుడు పో తన్న తూ
చా తప్పకుండా పాటించాడన్న మాట .అందుకే తెలుగు భాగవతం అనువాదం కాక అను
సృజన అయింది .మూలానికంటే రెండు మూడు రెట్లు శ్రీధర భాష్యకారుని అభిప్రా యాలతో
సమ్మిళితమై సరసంగా సమున్మేషించింది అన్నాడు శ్రీ పురుషో త్త ం గారు .సంస్కృతం లో
25 శ్లో కాలకే పరిమితమైన గజేంద్ర మోక్షం పో తన చేతిలో 125 రసగులిక పద్య గద్యాలలో
అలరారి మూలానికే వన్నె తెచ్చింది .పో తన గారి భాగవత భక్తీకళా ప్రపూర్ణమై
సామాన్యులకూ దీమాన్యులకు కూడా జీవితపాదేయం ,ఉపాదేయం అయింది .

  నిఖిల రసామృతమూర్తి అయిన భగవంతునికి అంకితమిచ్చిన పో తన భాగవతం


మిగిలిన వారి కవిత్వాలకంటే ఒక మెట్టు పైనే ఉంది .’’బాల రసాల సాల నవ పల్ల వ కోమల
‘’మైన ఆయన కవిత్వం ఉల్లా న్ని ఉప్పొంగ జేసే ఉదాత్త దివ్య భవ్య కవిత్వం  .ఆయన
దేనికీ ఎవరికీ భయ పడాల్సిన వాడు కాదు .తన పరిమితమైన కవితాత్మను
సచ్చిదానందాత్మక పరమాత్మతో ఏకం చేసి తాదాత్మ్యం చెంది ,తాను  నిమిత్త మాత్రు డుగా
ఉండి భాగవతాన్ని పలికాడు పో తన .ఇంతటి విషయ తాదాత్మ్యం నన్నయ ,తిక్కనలకు
లేదు .అందుకే వారిద్దరికంటే పో తన ఘనుడు అంటారు ఆచార్యులవారు .ఎప్పుడో
దార్శనికుడు ప్లా టో ‘’కవులు నీతి మంతులుకారు .వాళ్ళు రాసేది,జీవించేది ఒకటికాదు
‘’అని నిరసించాడు .పో తనలాంటి నైతిక కవి ఉంటాడు అని ప్లేట ో ఆనాడు ఊహించలేక
పో యాడు .కవిత్వం  జీవితం రెండూ ఒకటిగా జీవించి ఆదర్శ కవి అయ్యాడు పో తన.
అందుకే ఆంధ్రు ల ఆరాధ్యదేవత ,కవి,వ్యక్తీ  అయ్యాడు పో తన .

  పో తన సర్వతంత్రస్వతత్రు డు భగవంతునికి తప్ప ఎవరికీ భయ పడడు.ఇంద్రియాలకు


దాసుడుకానేకాడు .లోపలి శత్రు వులను జయించినవాడు .హాలికుడిగా పరమ సంతృప్తి తో
జీవించాడు .పూర్తిగా అంతర్ముఖుడు పో తన .త్రికరణాలను ఏకం చేసుకొని రస
స్వరూపుడైన భగవంతునితో ఎకో న్ముఖుడైన వాడు .ఆయన కవిత్వం కూడా అంతటి
మహత్వాన్ని ,మార్దవత్వాన్ని సముపార్జించుకొని ఆంద్ర జాతిని పూర్తిగా ఆవర్నించు
కొన్నది అని తేనే సో నల్లా ంటి పదాలతో లలిత లలితంగా మధుర మధురంగా బొ డ్డు పల్లి
వారు పో తనను ఆయన కవిత్వాన్ని విశ్లేషించారు .

   ఆంద్ర భాగవతానికి తెలుగులో ఏ కావ్యానికీ లేని  మరొక ప్రా శస్త ్యం ఉంది .ఈ ప్రశస్తి
సంస్కృత భాగవతానికి లేదంటారు ఆచార్యులు .తెలుగు దేశం లో ఎవరికైనా తీవ్ర మైన
ఆపద కలిగితే దానితో తీవ్ర మనోవద
ే న తో బాధ పడుతుంటే ‘’గజేంద్ర మోక్షం ‘’పారాయణ
చేస్తా రు .వెంటనే ఆర్తి నశిస్తు ందని విపరీతమైన విశ్వాసం .ఈ పారాయణం అర్ధ రాత్రి
అందరూ నిదురించే వేళ కంఠ మెత్తి ’’లావొక్కింతయు లేదు ,ధైర్యము విలోలంబయ్యె ‘’అని
బిగ్గ రగా చదువుతూ పారాయణం చేస్తా రు ఆంద్ర జనులు .అభీష్ట సిద్ధి పొ ందుతారు .మరొక
విశేషం .కన్నె పిల్ల వివాహం జరగటం ఆలస్యమైతే ఆమె చేత రుక్మిణీ కల్యాణం పారాయణ
చేస్తే మూడే మూడు నెలలలో వివాహం జరుగుతుందని అనుభవపూర్వక విషయమే . ఈ
మహత్తు పో తన గారి కవిత కు  ఎలా కలిగింది ?ఆయన’’ భక్త కవి యోగి’’ కావటం
వలన.ఉదాత్త నైతిక జీవనుడు ,త్రికరణ శుద్ధి కలవాడు .అంతేకాదు .ఆయనది మాంత్రిక
కవిత్వం అంటే మంత్రా ల వంటి కవిత .వాటిని శ్రద్ధగా పారాయణ చేస్తే శాంతి దాంతులు
కలిగి అభీష్ట ౦  సిద్ధి స్తు ంది .ఒక రకంగా పో తన వశ్య వాక్కు ఉన్నకవి బ్రహ్మ .

      వారణాసి రామ మూర్తి ( రేణు )తెలుగు భాగవతాన్ని హిందీ లోకి అనువదింఛి
పో తన పూత కవితను ఉత్త రాది వారికి రుచి చూపించారు .శ్రీ సన్నిధానం సూర్య
నారాయణ శాస్త్రి గారు సంస్కృతీకరించి గీర్వాణ భాషకు పో తన భక్తీ కవిత తో
సో గసులందజేశాడు .తిరుమల తిరుపతి దేవస్థా నం వారు ఆంగ్ల ం లోకి అనువది౦ప జేశారు
.తమిళ దేశీయ హరిదాసులు  కూడా పో తన గజేంద్ర మోక్ష పద్యాలను వారి విచిత్ర
యాసతో చదివే వారట .తమిళులు ఆనందంగా ఆలకి౦ చేవారని శ్రీ ప్రయాగ సంగమేశ్వర
భాగవతార్ చెప్పారని పురుషో త్త ం గారన్నారు .

  నిజానికి తెలుగు భాగవతం కంటే భారతానికి విశేష ప్రా చుర్యం కలగాలి కారణం భారతం
జీవిత సమరాన్ని నిరూపించే ఘట్ట ం .ధర్మ సమన్వయము లో ఎవరికైనా సందేహం వస్తే
భారతమే ప్రమాణం .కవిత్రయ శిల్ప హస్త ం తో మూల భారత బంగారాన్ని తళుకు
బెళుకులోలికే స్వర్ణా భరణం గా చేసి సరస్వతీ కంఠాభరణం చేశారు . భారతం ధర్మాన్ని
చెబితే భాగవతం పరమార్ధా న్ని బో ధించింది .ప్రజలలో ఎక్కువ మంది పురుషార్ధ
పరాయణులేకాని ,పరమార్ధ పరాయణులు కారు .అలాంటి భారతాన్ని అధిగమించి పో తన
గారి భాగవతం ఆంద్ర దేశం లో విశేష ప్రా చుర్యం పొ ందింది .ప్రజలకు శృంగారం పై మోజు
ఎక్కువ .పో తనగారు కూడా అసలు శృంగారకవే .ఆయన రాసిన భోగినీ దండకమే సాక్షి
.రాను రాను భక్త కవిగా పరిణమించాడు .అయినా శృంగారాన్ని రంగ రించకుండా ఉండలేక
పో యాడు .వామనావతార ఘట్ట ం లో వామన మూర్తి యాచనా హస్త ం చూసేసరికి బలి
చక్రవర్తి ఉప్పొంగిపో యాడు .ఎటు వంటి హస్త ం కింద, తన హస్త ం పైన ఉందొ
ఆలోచించుకొని ఉప్పొంగి పో యి నోటి తో పో తన గారి పద్యం లో పలికించాడు –

‘’ఆదిన్ శ్రీసతి కొప్పు పై ,తనువుపై ,హంసో త్త రీయంబు పై –పాదాబ్జ ంబులపై ,కపో ల తటిపై
,పాలిండ్ల పై నూత్న మ

ర్యాదన్ చెందు కరంబు క్రిందగుట ,మీదై నా కరంబౌట,మేల్ –కాదే?రాజ్యము గీజ్యమున్


సతతమే కాయంబు నాపాయమే ?-ఇందులోని శృంగార భావానికి ఆనందించని
సహృదయుడు ఉండడు అంటారు శ్రీ బొ డ్డు పల్లి .భాగవతం సంకీర్తన ప్రధానం దానికి
తాళాలు ,మృదంగాది వాద్యాలు అవసరం .ఆ కొరత తీర్చి శబ్దా లంకారాలతో శోభ తెచ్చాడు
.పో తన పద్యాలను సంకీర్తన లాగా పాడే వాళ్ళున్నారు అంటారు ఆచార్య బొ డ్డు పల్లి
.శబ్దా లంకారాల ప్రయోజనం గుర్తించి  సార్ధకం చేసన
ి వాడు పో తన కవి ఒక్కడే అంటారు
.పో తన గారి అర్దా లంకారాలు కూడా రస వ్యన్జ కాలై అలంకార ధ్వనిలో పర్య వసిస్తా యి
అన్నారు .శ్రీ వేదాల తిరు వేంగళాచార్యుల వారు భాగవతం లో అనేక  ద్వని
భేదాలున్నాయని సో పత్తి కంగా నిరూపించారు .

  ఛందో వైవిద్యం లో ,ఛందఃశిల్పంలోను పూర్ణ ప్రజ్నఉన్నవాడు పో తన .బ్రౌ న్ దొ ర పో తన్న


,వేమన్నలనే ప్రజా కవులు అన్నాడు .కవులందరూ మేధాశక్తి తో కవిత్వం చెబితే ‘’అతి
మానసిక కవిత్వం ‘’(ఓవర్ హెడ్ పో యిట్రీ)శ్రీ అరవిందులు చెప్పారు  .తెలుగులో ఒక్క
పో తన్నగారే ఇలాంటి కవిత్వం చెప్పారు. నిఖిల రసానంద మూర్తితో ఏకం కావాలని ప్రతి
కవీ కోరుకొని విఫలురై విలపిస్తా రు .కాని సఫలత పొ ందిన వాడు పో తన్నగారొక్కరే
.అందుకని ఆయనకు ఆయనేసాటి .ఎంత భావోద్రేకం లో ఉన్నా రచన ప్రా రంభించే సరికి
కవితా శక్తి కొంత సన్నగిల్లు తుంది .దీనినే పాశ్చాత్యులు ‘’A poet;s mind in creation is a
fading furnace ‘’అన్నారు .దీనికి అపవాదం పో తన్న .కారణం ఆయన కవితాత్మను
అనంత భగవచ్చక్తికి లంకె వేసి తనదన్నది వేరే ఏదీ లేకుండా చేసుకొన్నకవి యోగి .

   ఈ నాలుగు వ్యాసాలకు ఆధారం నేను ముందే మనవి చేసినట్లు విజయవాడ రసభారతి


వారి ప్రచురణ పీయూష లహరి అని మరొక్క సారి మనవి చేస్తు న్నాను .
చరిత–
్ర సాహిత్యం

చరిత ్ర   –సాహిత్యం –1

          భావి భారత పద నిర్దేశకులు ,శక్తి కణాలు ,ఉత్సాహ వంతులు ,ధైర్య సాహసో
పెతులు ,విచక్షణా చతురులూ ,ఆవేశ అగ్ని కణాలు ,అయిన యువ విద్యార్ధినీ
విద్యార్ధు లకు –అభి నందనాలు .కాలేజికి వచ్చి లేజీ గా ఏదో వింటూ ,పరీక్షల ముందే
చదివి పాస్ అవుదాం ఆన్న ఆలోచన ల లోంచి బయట పడి  ,జీవితం  ఏమిటి ?మన
కర్త వ్యం ఏమిటి ?మన చుట్టూ ఏమి జరుగు తోంది ?మనం దేశ భవిష్యత్తు లో మన పాత్ర
ఏమిటి ?మనల్ని వదిలేస్తే ప్రగతి ఉంటుందా ?మన సంప్రదాయం ఏమిటి ?సంస్కృతీ
ఏమిటి ?ఈ చదువుల పరమార్ధం ఏమిటి /విద్య లక్ష్యం ఏమిటి ?పరి పూర్ణ వ్యక్తిత్వ
వికాసానాన్ని ఎలా సాధించాలి అనే ప్రశ్న లతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ,ఒక మార్గా న్ని
,లక్ష్యాన్ని ఏర్పరచు కోవాలన్న ధ్యేయం తో  ,రొటీన్ కు భిన్నం గా ,ఆలోచించాలన్న
సంకల్పం తో  మీరు చేబట్టిన ఈ ‘’ఇన్నోవేటివ్ ప్రో గ్రా ం ‘’విని చాలా సంతోషించాను .జీవిత
విలువలను తెలుసు కోవాలన్న మీ ఆరాటం ఆదర్శ నీయం .ఆ దిశ లో సాగుతున్న మీ
ప్రయాణం అభినంద నీయం .’’శక్తు లు నిండే ,నెత్తు రు మండే ‘’మీ లాంటి యువత తో
కాసేపు ముచ్చ్చ టి న్చాలని  మీరు కోరినపుడు ఆనందం తో అంగీకా రించాను ..ఇక్కడ
నేనద
ే ో చెప్తా నని ,మీరేదో వింటారని రనీ ,కాదు మనం పరస్పరం అభిప్రా యాలను అంద
జేసుకొందామని వచ్చాను ..నాకు ఈ అవకాశాన్ని అందించిన మీ కాలేజీ
యాజమాన్యానికి ,ఇలాంటి కార్య క్రమం చె బట్టి ,రూప కల్పనా చేసి ,మీ విద్యార్ధి
నాయకులకు ,మార్గ దర్శకులైన మీ అధ్యాపకులకు ,ముఖ్యం గా ఈ కార్య క్రమాన్ని నా
ఉపన్యాసం తో ప్రా రంభింప జేయాలని కోరిన ప్రిన్సిపాల్ శ్రీ రాయుడు గారికి కృతజ్ఞ తలు
.కొత్త ఆలోచన కొత్త మార్గా లను వేస్తు ంది .ఏదో వినూత్నం గా చేయాలన్న సంకల్పం ఉంటె
తప్పక దారి కన్పిస్తు ంది .నీరు పారకుండా ఉంటె మలినం అవుతుంది .అలానే యువ శక్తి
ప్రక్వహిస్తేనే సమాజానికి ఉపయోగ పడుతుంది .ప్రేరణ పొ ందాలనే మీ ఆలోచనకు
అభినందనలు .ఇది శుభ సూచకం .—ఇక ప్రస్తు తానికి వద్దా ం
                            ‘’చరిత్ర –సాహిత్యం ‘’అనే అంశం మీద డిగ్రీ విద్యార్ధు లకు
ఉపన్యాసం ఇవ్వమని కోరారు .చాలా సంతోషం .నిజం గా ఈ రోజు మీ కాలేజి చరిత్ర లో
ఒక చారిత్రా త్మక సంఘటనే .దీని లో నేను మీతో ముఖాముఖి జరపటం ముఖ్య మైన
సంఘటనే .ఈ సందర్భం గా మీరు మీ మనోభావాలను గేయాలుగా వ్యాసాలుగా వ్రా సి
లిఖిత పత్రిక తయారు చేయటం –అంటే అప్పుడే సాహితీ ప్రభావం ఈ సంఘటన పై
చారిత్రిక అంశం గా   ప్రభావం పడింది అన్న మాట .ఇలాంటి విషయాలు ఎన్నో మన నిత్య
జీవితం లో ,జాతి జీవితం లో జరుగుతూ ఉంటాయి .వాటన్నిటి ప్రభావం ఎలా వుంటుంది
?అన్న దాని పై మనం మాట్లా డు కొంటున్నాం .కొంత మూల విషయాల లోకి వెళ్లి చూద్దా ం
.

          సాహిత్యం అంటే ఏమిటో తెలియాలి కదా ముందు .హితేన సహితం సాహిత్యం
.అంటే మేలు చేసేది సాహిత్యం .ఆ మేలు వ్యక్తిగతం ,సమాజ గతం ,జాతి గతం కావచ్చు
.అయితే ఈ చెప్పే విషయం సత్యం తో నిండి ఉండాలి .సుందరం గా ఉండాలి .దాని వల్ల
ఆనందం రావాలి .అదే సాహిత్యం .దీననే సత్య శివ సుందరం అన్నారు .ఇక చరిత్ర అంటే
ఏమిటో తెలుసు కొందాం .సంఘటనల పరంపర నే వ్రా సి ఉంచితే దాన్ని చరిత్ర అన్నారు
.దీన్నే’’ రికార్డెడ్ ఇన్సిడెంట్స్ ‘’అంటారు .చరిత్ర జరిగిన తర్వాత సాహిత్యం ఆ చరిత్ర ను
చిత్రించ వచ్చు .మరి చరిత్ర లేనప్పుడో ?దాన్నీ చరిత్రా తీతం లేక చరిత్ర పూర్వం అన్నారు
.చరిత్ర ,సాహిత్యం పరస్పరం ప్రేరణ పొ ందుతాయి .అనుకొని సంఘటన జరిగినపుడు  జాతి
జీవన విధానం లో మార్పు వచ్చినపుడు ,,ఏదైనా ఉద్యమం జరిగి నపుడు జాతీయ
జీవనం లో మార్పు జరిగి నపుడు ,విదేశ దండయాత్ర జరిగి నపుడు ప్రజల మానశిక స్థితి
పై దెబ్బ తగిలినప్పుడు ,,మత విద్వేషాలు చేల రేగి నప్పుడు ,భాశోద్యమాలు
వచ్చినప్పుడు ,,భాషా ,సంస్కృతీ ,నాగర కథ ల పై పరాయి పెత్తనం వచ్చి నప్పుడు
,జీవిత విధానం లో అనుకొని మార్పులు జరిగి నపుడు భావాలు మానశిక అంశాలు పై
దెబ్బ పడినపుడు   ,జనన ,మరణ ,కరువు ,పాడి పంట ,ధర్మ సంకటం వస్తే యువత
దారి తప్పి నప్పుడు ,జాతి జీవనం లో విద్యార్ధు లను పాల్గొ నే టట్లు చేయ నప్పుడు
,వ్యవస్థ చిన్నా భిన్న మైనపుడు ,జాతికి విలువైన విషయాల పై దాడి జరిగి నపుడు
,సంచలనం కలిగించే యే సంఘటన అయినా జరిగి నపుడు కవులు ,రచయితలు
స్పందిస్తా రు .వాటికి కళా రూప మైన ఆకృతి ని కల్పిస్తా రు .జాతికి సందేశం ఇవ్వాల్సిన
సమయం లో ఉత్తేజం కల్గించాల్సిన సందర్భాలలో ప్రేరణ కల్గించి ,జాతిని చైతన్య వంతం
చేయటం ,కోసం సాహిత్యం అవసరం .సుస్తిర పరిపాలన అందించ టానికి ,సువ్యవస్థ ఏర్పర
చాతానికి ,ప్రజల మనో భీష్టా లను నేర వేర్చ టానికి ,విద్యా వికాసం కల్పించ టానికి
రాజకీయ పరమైన రచనలు వస్తా యి .న్యాయ నిర్వహణ కోసం శాస్త్రా లు వస్తా యి .ప్రజా
రక్షణ కోసం శాస్ర రచనలు వస్తా యి .ప్రజల మానసిక ఆనందం చాలా ముఖ్యం .దీని కోసం
కళలు ,సాంస్కృతిక కార్య క్రమాలు కావాలి .వీటి తో ఆనందం కలగటమే కాదు ఒక గమ్యం
కూడా ఏర్పడుతుంది .ఇలాంటి వన్నీ అందించాల్సిన బాధ్యత రచయిత లది .ప్రజల
మానసిక స్తితులన్నీ ఒకే రకం గా ఉండవు .పండితుల స్తా యి ఒకతిదే సామాన్యుల కోసం
ఇంకోటి .వీరికి పాటలు ,నాటకాలు ,గేయాలు త్వరగా అందుతాయి .దీనితోఆనందం
పొ ందుతారు .అవే జాన పదాలు .ఒక రకం గా జ్ఞా న పదాలు .మార్గా లు వేరు అయినా
ఆనందం పొ ందే తీరు ఒక్కటే .ఆనందమే అందరి పరమావధి ..ఇదంతా స్తూ లం గా చెప్పే
విషయం .ఇప్పుడు కొంత సూక్ష్మ పరిశీలన చేద్దా ం .

  సశేషం ----

 చరిత-్ర సాహిత్యం –2

     ప్రకృతి మన ముందున్న సజీవ చరిత్ర .’’కళలన్ని ప్రక్రు తి కి అనుకరణలే ‘’అన్నాడు


అరిస్టా టిల్ (art imitates nature ).ఏది చేస్తు ందో అదే ప్రక్రు తి అన్నారు ..ఈ ప్రపంచం
యేర్పడ టానికి మూల కారణం ప్రక్రు తి .అంటే నదులు ,పర్వతాలు ,సూర్యుడు సముద్రా లు
,చెట్లు ,అరణ్యాలు ,చంద్రు డు ,ఆకాశం ,పశువులు ,పక్షులు అనీ .ఇవన్నీ మనకు ఏదో
ఒక ఆదర్శాన్ని అందించేవే ..లాభా పెక్షా ,ప్రతిఫలా పెక్షా లేకుండా నే మేలు చేస్తా యి
.మానసిక వికాసం కల్గిస్తా యి .అందుకే మన మొట్ట మొదటి సాహిత్యం అయిన వేదాలలో
ఈ విషయాలన్నీ ఉన్నాయి ..నదీ సూక్త ం ,పర్జన్య సూక్త ం ,పృధ్వీ సూక్త ం అన్నీ వీటికి
సంబంధించి నవే . .ఇదంతా ప్రకృతి ఆరాధనా విధానమే .మనం పొ ందే ప్రేరణ కూడా
ఉంటుంది .మనకు అపాయం కల్గించే వాటి నుండి రక్షించ మని దేవత లను వేడు
కోవటమే .మన కుటుంబం ,సమాజం ,దేశం అభి వృద్ధి కి దో హదం చేయమని ,ప్రక్రు తి
శక్తు ల్ని ప్రా ర్ధించటం ఉంది ..అన్నిటినీ దేవతలు గా భావించే మనస్త త్వం మనది ..ఇదంతా
పైకి కన్పించేది .మరి మనకు మనసు ఉంటుంది కదా .ఇది లోపలి భావాలను గురించి
ఆలోచించేది .దీన్నే అంతఃకరణ అంటారు .ఇది కూడా సాహిత్యం లో ప్రతి ఫలించింది .దీని
వల్ల నే కాళిదాసాది కవులు ,మిల్ట న్ షేక్స్ పియర్  ,షెల్లీ కవిత్రయం మొదలైన వారంతా
కావ్యాలు రాశారు .మానవ మనో ప్రవ్రు త్తి ని తమ రచన ల లో అద్భుతం గా
ఆవిష్కరించారు ..ఇక్కడ కల్పనా ,చమత్కారం ,సౌందర్య దృష్టి ,మానసిక ఆనందం అన్నీ
లభిస్తా యి ..ప్రక్రు తి శక్తు లను వశం చేసు కోవా టానికి ,మానవ శ్రేయస్సు కు యజ్ఞా లు
,యాగాలు చేయాల్సి వచ్చింది .వాటి కోసమే మంత్రా లు అవే రుక్కులు ..మానవుడికి
,పశు పక్షాడులకు శారీరక ,మానసిక వ్యాధులు వస్తే నివారించాలి .దీని కోసం మంత్ర
తంత్రా లు .

                      మానసిక ఆనందం రావటానికి రాగ సంగీతం అవసరం ..పాట లో


వశీకరణ శక్తి ఉంది .ఇలా అనతం గా వేదాలు పెరిగి పో యాయి వేదాలు .అందుకే వేద
విభజన చేయ వలసి వచ్చింది .వేద వ్యాసుడు ఈ పని చేసి  నాలుగు వెదాలుగక
విభజించాడు .దేవతా స్తు తి అంతా ఋగ్వేదం ,యజ్న యాగాలకు యజుర్వేదం ,ఆరోగ్యానికి
అధర్వ వేదం ,సంగీతానికి సామ వేదం ..వేదాలను ఎవరు రాయ లేదనే మన నమ్మకం
.మనసు ను జయించిన ఋషుల మనో నేత్రా లతో చూసి వాటిని దర్శించారు .కనుక వారు
ద్రష్టలైనారు .వారు స్రష్టలు  కారు .ఇలా వేద విజ్ఞా నం అంతా వచ్చింది .యజ్న
యాగాదులతో కాల క్షేపం జరిగి పో తోంది .అదే చివరికి రొటీన్ అయి పో యింది .సంతృప్తి
తగ్గింది .కనుక ప్రశాంతం గా జీవించాలి అనే భావం వచ్చి అరణ్యాలకు వెళ్లా రు .తపస్సు
చేశారు .నిశ్చల మైన మనస్సు ఉంటె అంతా మనస్సు అనే స్క్రీన్ మీద భూత భవిష్యత్
వార్త మానాలు తెలుస్తా యి అనే భావం  పొ ందారు .దాని వల్ల ఉపనిషత్తు లు వచ్చాయి
.అవి వందకు పైనే ఉన్నాయి .అందులో పది మాత్రమే ప్రా ముఖ్యత చెందాయి .వేదాలలో
ఏమున్నదో అందరు చదివి తెలుసు కొ లేరు .కనుక వాటి సారాన్ని ఉపనిషత్ ల లో
నిక్షిప్త ం చేశారు .వీటిని వేదాంత సాహిత్యం అన్నారు .వీటి వల్ల భగవంతుని సమీపం చేరే
మార్గ ం సులభ మైంది .అయితే ఇవన్నీ వ్యక్తీ గతాలు .ఎవరి దారి వారిదే అయింది .,అంటే
ఇప్పుడు సమాజం లో రెండు మార్గా లు ఏర్పడ్డా యి .ఒకటి –వేదాలలో చెప్పినట్లు యజ్న
యాగాదులు చేయటం ,,లేదా రెండో మార్గ మైన వ్యక్తీ గత పధ్ధ తి లో మోక్షాన్ని
పొ ందటంఅందుకోసం వంటరి తనం గా అరణ్యాలలో జీవించటం .ఈ రెండు మార్గా లు కూడా
ఎవరో కొద్ది మందికి మాత్రమే సాధ్య మైనవి ..మరి సామాన్య జనం సంగతేమిటి ? అందరు
యజ్న యాగాల్లో నో ముక్కు మూసుకొని అరణ్యాల్లో నో ఉంటె ప్రజా జీవితం ఎలా /రాజ్యం
ఎవరు నడ పాళీ ? రక్షణ ఎవరు చేయాలి ? న్యాయం ఎవరు చెప్పాలి ?.చదువు
సంస్కారం లేని వారికి ముక్తి రాదా ?వాళ్ళను తరింప జేసే మార్గ ం లేదా ?.అప్పుడే వారి
కోసం భగవద్గీత ఆవిర్భ వించింది

          తన్ను నమ్ముకొన్న సామాన్య జనుల కోసం ముఖ్యం గా గోపికలు గోపాలురు


అయిన చదువు రాని  వారి కోసం శ్రీ కృష్ణు డు మహా భారత యుద్ధ ం లో ‘’గీత ‘’ ను
ఉపదేశించాడు .’’అనన్యాస్చింత యంతోమాన్ ,మామేకం ,శరణం వ్రజ ‘’అన్నాడు .అంటే
నన్ను నమ్మండి .నేనే మీకు శరణు అన్నాడు .మీ సంసార జీవనం మీర్రు చేసు కొంది .యే
పని లో ఉన్నా ,ఆ పని లో శ్రద్ధ చూపండి .’’కార్యం కర్మ సు కౌశలం ‘’నైపుణ్యం తో చేసే ప్రతి
పని ,భగవంతున్ని మెప్పిస్తు ంది .duty is god ‘’పనికి గౌరవం ఇవ్వండి .అన్ని పనులు
దైవ సమానమే .యే దేవుణ్ణి అయినా కొలవండి .కాని నిశ్చల భక్తీ అవసరం .అని
చెప్పాల్సిన ఆవ సరం ఆ నాడు కృష్ణు డికి కల్గింది .ఇదంతా ఆనాటి కాల ప్రభావమే
.అందుకే ప్రపంచం లో భగవద్గీత కున్న విలువ యే గ్రంధానికి లేదు .బైబిల్ తర్వాతా
ప్రపంచం లో అందరు చదివే పుస్త కం గీత .వేద ,ఉపనిషత్ ,వేద శాస్త ్ర విషయాలన్నీ
అందులో ఉన్నాయి .

      ఆదర్శ మానవున్ని ఆవిష్కరించాల్సిన అవసరం ,తన కాళ్ళ టో తాను ఆ ధర్మాలు


,లక్షణాలు ఉన్న శ్రీ రాముడిని దర్శించటం వాల్మీకి మహర్షి చేసుకొన్నా పుణ్యం .జంట
పక్షుల విరహాన్ని చూసి ,శోకం లో అనుకో కుండా అనుష్టు ప్ ఛందస్సు లో శ్లో కం నోటి
వెంట వచ్చింది .శ్రీ మద్రా మాయణం రాసి ఆది కవి అని పించు  కొన్నాడు .అది ఆదికావ్యం
అయింది ..అందులో అన్ని రకాల వ్యక్తు ల మనో భావాలు ప్రతి ఫలించాయి .రాజనీతి
,యుద్ధ నీతి కర్త వ్య పాలన ,స్నేహ ధర్మం ,ఆశ్రిత రక్షణ ,పితృవాక్య పాలన ,భ్రా త్రు ధర్మం
,మాత్రు ధర్మం శత్రు వు లోని మంచిని గుర్తించటం ,పశు పక్షాదుల పై స్నేహ భావం ,ధర్మ
రక్షణ మొదలైన వన్నీ రామాయణం లో రాముని నడక ,నడత వల్ల మార్గ దర్శకం గా
చూపించాడు కవి వాల్మీకి .

       సశేషం ---మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-5-12.—

 మనవి –ఈ రచనకు దాదాపు తొమ్మిదేళ్ళు .ఉయ్యూరు యే..జి.ఎస్.జి సిద్దా ర్ధ డిగ్రీ కళా
శాల ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.రాయుడు గారు నాకు  2003 నవంబర్ మొదటి వారం లో  ఫో న్
చేసి తమ కాలేజి లో ఆ సంవత్సరం డిగ్రీ విద్యార్ధు లకు ‘’ఇన్నోవేటివ్ ప్రో గ్రా ం ‘’అనే కొత్త కార్య
క్రమాన్ని చేబట్టు తున్నామని ,అది విద్యార్ధు లను పో టీ పరీక్షలకు తయారు చేయటానికి
,సాహిత్య సాంస్కృతిక వికాసానికి చరిత్రా ధ్యయనానికి తోడ్పదాలాన్నదే ధ్యేయమని
చెబుతూ ,ఆ కార్య క్రమాన్ని నాతో ప్రా రంభింప జేయా లన్నదే తన మనో భావం అని
,అందరు దాన్ని అభి నందిన్చారని కనుక నవంబర్ ఇరవై అయిదవ తేది తమ కళా
శాలలో సాయంత్రం మూడు గంటలకు ‘’చరిత్ర –సాహిత్యం ‘’అనే అంశం ‘’మీద కనీసం ఒక
గంట సేపు గెస్ట్ లెక్చర్  ఇవ్వాలని  కోరారు .నేను ఏమీ సందేహించ కుండా వెంటనే
అంగీకా రించాను .వారితో నాకు చాలా ఏళ్లు గా పరిచయం ఉంది .డిగ్రీ విద్యార్ధు లతో కాసేపు
మాట్లా డే అరుదైన వకాశమే కాక ,అది ప్రబో దకం గా ,ప్రేరణ కల్గిన్చించేది గా ఉండాలని
భావించాను .తగిన సమయం ఉన్ది కనుక కావలసిన విషయ సేకరణ చేసి దాన్ని
రాసుకోన్నాను .ఆరోజు న కనెను చేసిన ప్రసంగ విషయమే ఇప్పుడు మీకు
అందిస్తు న్నాను .ఆ తర్వాతా వరుసగా మూడేళ్ళు నాతో రాయుడు గారు అనేక మైన
అంశాల పై గెస్ట్ లేక్చార్ల ను  ఇప్పించారు .ఆదేశం గా భావించి నా కర్త వ్యాన్ని నేర వేర్చాను
.ఈ ప్రో గ్రా ం వల్ల ఏంతో  మేలు చేకూరిందని వారు కలిసి నప్పుదలా చెప్పే వారు .ముఖ్యం
గా నా ప్రసంగాలకు విద్యార్ధు లు ఎంతో ఆసక్తి కణ పరిచారని .కళా శాల విద్యార్ధు లు ఎన్నో
పో టీలలో బహుమతులు పొ ద  టానికి దో హద పడ్డా నని చెప్పే వారు .అది వారి
సహృదయత  .అనే నేను భావించాను .ఇదీ ఈ వ్యాసానికి నేపధ్యం .

   మీ—గబ్బిట.దుర్గా ప్రసాద్ ---28-5-12.—కాంప్---అమెరికా


 
 

చరిత—
్ర సాహిత్యం –3

          అలాగే మహాభారత కాలం లో కురు పాండవుల మద్య దాయాది పో రు


శిశుపాలుడు మొదలైన వారి దాష్టీకం ..సంఘం లో తగ్గి పో తున్న నైతిక విలువలు
.జరిగన
ి ,జరుగుతున్నా ,జరుగ బో యే విషయాలను గ్రంధస్త ం చేయాల్సిన అవసరం
కల్గింది .వేదం లోని ధర్మ సూక్ష్మాలను అర్ధం చేసు కొ లేని సామాన్యులకు కధలుగా వాటిని
అందించాల్సిన అవసరం వచ్చింది .మానసిక స్తితి ని ప్రేరేపించాల్సిన అవసరం .కర్త వ్య
పరాయనులను చేయాల్సిన సమయం ..అందుకే వ్యాస మహర్షి మహా భారత రచన చేసి
దానికి ‘’పంచమ వేదం ‘’అనే స్తా యి కల్పించాడు .అందులో లేని విషయం లేదు ..వేద
విభజన చేశాడు .బ్రహ్మ సూత్రా లు రాశాడు .అయినా భక్తీ మార్గా న్ని అందించ లేక
పో యానని బాధ పడ్డా డు సామాన్యుడికి అందు బాటు లో ఉండేది భక్తీ మాత్రమే అని
భావించి భాగవతం రాశాడు .భగవంతుని విభూతి ని అనేక రూపాల్లో వివ రించాడు
..అందులో భగవంతుని కధలే కాదు భక్తు ల కధలూ ఉన్నాయి .భక్తితో ధ్యానం టో చివరికి
ద్వేషం తో  కూడా భగ వంతుని చేర వచ్చు నని చూపాడు .సాటి మనిషికి సాయం చేస్తేనే
దేవుడు ఆడరిస్తా డనే విషయమూ తెలిపాడు .ఈ విషయాలను ప్రహ్లా ద ,రంతి దేవుల చరిత్ర
లలో స్పష్ట ం చేశాడు ..తర్వాతా చారిత్రా త్మక విషయాలన్నీ వివ రించ టానికి సృష్టి ఎలా
ప్రా రంభమైందో ,చెప్పటానికి పద్దెనిమిది పురాణాలు రాశాడు .పురాణం అంటే పురా నవం
.అంటే పూర్వం జరిగింది అయినా వినటానికి కొత్త గా ఉంటుందని .భారత యుద్ధ ం
తరువాత ,పాండవుల పాలన తర్వాతా భవిష్యత్తు లో ఏయే రాజ వంశాలు పరి పాలించ
బో తున్నాయో యే రాజు ఎంత కాలం పాలన చేస్తా డో అన్ని వివరాలు వ్యాసుడు భవిష్యత్తు
పురాణం లో అందించాడు .అందుకే కవి ని క్రా ంత దర్శి అన్నారు .కవి ద్రష్ట ,స్రష్టా కూడా
.కనుక ఇక్కడ సాహిత్యం ముందు పుట్టి చరిత్ర తరువాత జరిగింది అని తెలుసు కోవాలి
.కనుక చరిత్ర ,సాహిత్యం పరస్పర ఆశ్రయాలు .రెండూ ,మానవ జీవితాలను ప్రభావితం
చేస్తా యి .అలాంటి సందర్భం భారత దేశం లోదేశ స్వాతంత్ర్య సంగ్రా మ కాలం లో
కన్పిస్తు ంది .ధర్మానికి హాని కల్గినపుడే నన్నయ ,తిక్కనలు భారత రచనలు చేశారు .
               ఆంగ్ల కవి టెన్నిసన్ THERE IS NOT THE REASON ,THERE IS BUT
TO DO OR DIE ‘’అన్నాడు ఒక కవిత లో .దాన్ని గాంధీ గారు ‘’విజయమో –వీర
స్వర్గ మో ‘’తేల్చు కొండి అని ఆగస్ట్ ఎనిమిది నదేశ ప్రజల్ని ఉత్తేజ పరిచాడు .అదే ఆగస్ట్
విప్ల వానికి నాంది అయింది .విజయ సాధనకు మార్గ మేర్పడింది .దేశ విముక్తికి కారణం
అయింది .బంకిం చంద్ర చటర్జీ ‘’వందే మాతరం ‘’గీతం దేశ ప్రజల పై గొప్ప ప్ర భావం
కల్గించింది .ప్రేమ్చంద్ ,టాగూర్ రచనలు దేశ భక్తిని చాటి చెప్పాయి .చేస్తు న్న ఉద్యోగాలు
వదిలేయమని అరవింద ఘోష్ లాంటి వాళ్ళు బో ధించారు .’’లాల్ బాల్  పాల్  త్రయం
‘’దేశమంతా తిరిగి చైతన్యం కల్గించారు .ఆ సమయం లో ఆంద్ర దేశం లో పర్య తించాడు
బిపిన్ చంద్ర పాల్  ..రాజమాండ్రిడ్రిసభలో చిలక మార్తి లక్ష్మీ నర సింహం గారు ‘’భారత
దేశంబు చక్కని పాడియావు –హిందువులను లేగా దూడ లేద్చు చుండ –తెల్ల వారను
గడసరి గొల్ల వారు –పితుకు చున్నారు మూతులు బిగియ గట్టి ‘’అనీ పాడారు ఆ తర్వాతా
ఆ పద్యం తారక మంత్రమే అయింది .గరిమేళ్ళ సత్య నారాయణ గారు ‘’మాకొద్దీ తెల్ల
దొ రతం ‘’అనే పాట టో ప్రజలంతా ఉర్రూ త లూగి పో యారు .భారతీయ సమైక్యతకు ఎందరో
నాయకులు ,రచయితలు ,కళా కారులు తమ వంతు పాత్ర నిర్వ హించారు .దీనితో ఉప్పు
సత్యాగ్రహం ,విదేశీ వస్త ్ర బహిష్కరణ ,,హరిజనోద్ధరణ ,రాష్ట భ
్ర ావన ,హిందీ ఉద్యమం పెన
వేసుకొని నడి  చాయి .స్వంత భాష పై భక్తీ పెరిగింది .’’యే దేశ మేగినా ఎందు  కాలిడినా
పొ గడరా నీ తల్లి భూమి భారతిని ‘’అని ఎలుగెత్తి చాటాడు రాయ ప్రో లు  సుబ్బారావు
.ఫ్రెంచి విప్ల వానికి రూసో ,రష్యా విప్ల వానికి మార్క్స్ ,తాల్స్తాయి రచనలు తోడ్పడ్డా యి
.రాజా రామ మోహన రాయ్ ,దయానంద సరస్వతి స్వాతంత్ర యుద్ధా నికి కొత్త భాష్యం
చెప్పారు కే.ఆంద్ర దేశం లో గురజాడ ,చిలక మార్తి ,రాయ ప్రో లు ,,విశ్వనాధ ,తుమ్మల
,కృష్ణ శాస్త్రి వగైరాలుకధాలు ,కావ్యాలు రాసి ప్రజల్ని కత్రవ్యం వైపు కు మరల్చారు .అల్లూ రి
దేశభక్తి ,కన్నె గంటి హనుమంతు శౌర్యం గానం చేసి దేశ భక్తీ రగిల్చారు .అహింసా వ్రతం
గొప్ప తనాన్ని సౌందర నందం కావ్యం లో పింగళి ,కాటూరి గొప్ప గా చెప్పారు .గాంధే తన
సేవాదళాన్ని ‘’శాంతి దళం ‘’అన్నాడు .గాంధి జీవిత చరితన
్ర ు తుమ్మల తెలుగు పద్య
కావ్యం గా రాశాడు .రాణా ప్రతాపుని దేశ భక్తీ ,జ్ఞా పకం చేయటానికి దుర్భాక రాజ శేఖర
శతావధాని ‘’రాణా  ప్రతాప చరిత;్ర ;కావ్యం రాశారు .తన సర్వస్వాన్ని దేశం కోసం త్యాగం
చేసన
ి వాడు రాణా  .ఆ స్పూర్తి కలగాలని ఆయన సందేశం ‘’.నా స్వాతంత్రం నా ఊపిరి
‘’అన్న శివాజీ చరిత్ర ప్రభావితం చేసింది .పరమత సహనం ఆ కాలం లో వ్యాప్తి కావాల్సిన
అవసరాన్ని తీర్చిందీ కావ్యం   .అందుకే అది శివ భారతం గా గడియారం వారు గంట కొట్టి
నట్లు కాలానికి తగ్గ ఉద్బోధ చేశారు .

                 ‘’దేశ మంటే మట్టి కాదో య్ దేశమంటే మనుషులోయ్ ‘’అన్నాడు గురజాడ


.జాషువా జాతీయ నాయకులందరి పైనా కమ్మని పద్యాలను చెప్పి వారిని
చిరస్మరనీయుల్ని చేశాడు .ఖద్ద రు గొప్పతనం చాటాడు .’’అంట రాని తనంబు నంటి భారత
జాతి భువన సభ్యత గోలు పో యే ‘’అని బాధ పడ్డా డు .మహాత్ముని సత్యాగ్రహ యజ్ఞ ం లో
‘’స్వరాజ్య బాల ‘’జన్మిస్తు ందని కరుణశ్రీ కల గన్నాడు .’’లాఠీ పో తులు పూల చెండ్లు –
చేరసాలల్ పెండ్లి వారిల్లు –యే కాఠిన్యం బైనన్ ,సుఖానుభావమే –గాంధీ కళా శాలలో
‘’అన్నాడు పాపయ్య శాస్త్రి .గాంధీని కృష్ణు నిగా ,జహ్వారు ని అర్జు ని గా ఊహించారాయన
.ఆయన రాసిన ‘’విజయ శ్రీ ‘’భారత స్వాతంత్ర ఉద్యమ స్పూర్తి దాయకం గా ఉంటుంది
.అహింస గొప్ప తనాన్ని ఆయన ‘’కరుణశ్రీ ‘’లో చిందించారు .

       అటు తెలంగాణా లో రజాకార్ ఉద్యమం తీవ్ర మైంది .దాశరధి ‘’అగ్ని వీణ ‘’మీటా డు
.’’నా తెలంగాణా కోటి రతనాల వీణ ‘’అన్నాడు .ఆ నాటి నవాబు ను ‘’తర తరల బూజు
‘’అన్నాడు .తానూ ఉద్యమలో చేరి ముందున్నాడు జైలుకెళ్లా డు కవి దాశరధి

‘’వీర గంధంగంధము తెచ్చి నారము వీరు లేవ్వరో తెల్పుడీ ‘’అని తెలుగు వాళ్ళను
హెచ్చరిక చేశాడు రామ స్వామి చౌదరి .’’కొల్లా యి గట్టి తె నేమి ,మా గాంధి కోమటి పుట్టి తె
నేమి “’అని బసవ రాజు అప్పారావు ,గేయం జనాన్ని ఉర్రూ త లూగించింది .కృష్ణ శాస్త్రి
‘’కమ్మగా బతికితే గాన్దీ యుగం –మనిషి కడుపు నిండా తింటే గాంధీ జపం ‘’,’’నారాయణ
నారాయణ అల్లా అల్లా –మా పాలిటి తండ్రీ నీ పిల్లల మేమేల్లా ‘’అని సర్వ మానవ
సౌభ్రా తృత్వం బో ధించాడు .కవితలు ,పాటలు కావ్యాలే కాదు దేశ భక్తీ బో ధించే నాటకాలూ
వచ్చాయి తిలక్ మహారాజు నాటకం ,కాంగ్రెస్వా లా ,పాలేరు నాటకాల్లో గ్రా మ
పునర్నిర్మాణం ,అస్పృశ్యతా నివారణ ,మద్య పాన నిషేధం ,గురించి చర్చించారు .ఆత్రేయ
‘’ఈనాడు ‘’నాటకం లో ఐకమత్యమే బలం అని చాటాడు .పౌరాణికాలలో ‘’ఉద్యోగ
విజయాలు ‘’లో ధర్మ రాజు పై కృష్ణు డు చేపన
ి పద్యం ‘’అలుగుట యే ఎరుంగని మహా
మహితాత్ముదజాత శత్రు వే అలిగిన నాడు ‘’గాంధీ మహాత్మునికి అన్వయిన్చేట్లే
చెప్పార.బ్రిటీష వారికి హెచ్చరిక గా ..

      ఉద్యమ వ్యాప్తి కి జన సామాన్యం కావాలి .వారికి అర్ధమయ్యే భాష కావాలి .ఆహ్లా ద
పరుస్తూ సందేశం ఇవ్వాలి .అన్డు కేం ‘’నవల ‘’అవసర మైంది .ఉన్నావ వారి ‘’మాల పల్లి
‘’నవలలో సంస్కారం ,సహజీవనం ,నవ జీవన నిర్మాణం ,,హరిజనాభ్యుదయం కన్పిస్తా యి
.విశ్వనాధ ‘’వేయి పడగలు ‘’నవలలో ఆ నాడు సాంఘిక స్తితి ఎలా దిగజారి పో యిందో
,ధర్మం ఎలా పతనం చెందిందో తెల్పింది .బుచ్చి బాబు ‘’చివరకు మిగిలేది ‘’లో స్వాతంత్రా
వసరాన్ని , ,నిత్య జీవిత సంఘర్షణ కన్పిస్తా యి .కొడవటి గంటి ‘’’చదువు ‘’లో ఉప్పు
సత్యాగ్రహం ,వ్యక్తీ వికాసం చోటు చేసుకొన్నాయి .’’కొల్లా యి గట్టితే నేమి ‘’అన్న మహీధర
రామ్మోహన రావు నవల అస్పృశ్యత ఎలా రూపు మాసిందో చూపించారు .ముప్పాళ్ళ రంగ
నాయకమ్మ ‘’బలి పీఠం ‘’లో వర్ణా ంతర వివాహ సమస్యను పరిష్కరించారు .పో లా ప్రగడ
సత్య నారాయణ ‘’కౌసల్య’’నవలలో సత్యాగ్రహాలు భార్యా పిల్లల్ని కూడా  వదిలి స్వతంత్రం
కోసం పాటు పడిన వారి విషయం వివ రించారు .

      ఆత్మ కధలు గొప్ప ప్రభావమే కల్గించాయి గాంధి ఆత్మకధ ,తిలక్ ది ప్రకాశం గారిది
వీరేశ లింగం గారిది ఉత్తేజితుల్ని చేశాయి .పట్టా భి రాసిన కాంగ్రెస్ చరిత్ర భారతీయ ఆత్మ
ను మేల్కొల్పింది .రాష్ట ్ర పతి  కలాం గారి ఆత్మ కధ యువతకు గొప్ప ప్రేరణ గా నిలిచింది .

        సశేషం ---మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –30-5-12---కాంప్—

చరిత-్ర సాహిత్యం -- 4       

             పత్ర్రికలు ప్రజా బాహుళ్యానికి చేరువ గా ఉంటాయి .ఆంద్ర పత్రిక ,ప్రభ ,కృష్ణా
పత్రికల సేవ నిరుప మానం .సంపాదకులైన కాశీ నాధుని ,ముట్నూరి ల
సంపాదకీయాలను ప్రజల్ని చైతన్య పరచి కార్యోన్ముఖులను చేశాయి .బ్రిటీష వారికి అవి
కొరడా దెబ్బలే .సినిమాలు జాతీయ ,రాష్ట్రీయ అభిమానాన్ని ప్రో ది చేశాయి .సాంఘిక
దురాచారాలను ఎండ గట్టా యి .
   వీటన్నిటికి మించి కధ సామాన్యులను బాగా పలకరించింది .పెద్ద ప్రభావమే కల్గించింది
.ఆధునిక తెలుగు కధ కు ఆద్యుడు గురజాడ .ఆయన కధ ‘’దిద్దు బాటు ‘’మొదటి
ఆధునిక కధానిక .విశ్వనాధ ,వేలూరి ,శ్రీ పాద ,మల్లా ది మా గోఖలే ,బుచ్చి బాబు ,,గోపీ
చాంద్ ,చిన్తా దీక్షితులు పద్మ రాజు ,చా.సో .,తిలక్ వగైరా మంచి కధలు రాసి మంచి
ప్రభావం చూపారు .కాలాన్ని బట్టి శైలి మారింది .భాష కూడా మారింది .ఏదైనా ప్రజలకు
దగ్గ రయ్యే ఉపాయం వెదుక్కోందిసాహిత్యం ..రేడియో ,టి.వి. ల ప్రభావం మాటలతో
చెప్పక్కర లేదు .మినీ కధ ,కాలం కధ లు వచ్చాయి .మినీ ,హైకూ కవితలు
రాజ్యమేలుతున్నాయి .కొందరు కవులు తాము చూసిన విషయాలను చాటువులు గా
అందించారు .కంప్యుటర్ వచ్చి మొత్త ం అంతా మార్చేసింది .యువత దాని లో కొట్టు కు
పో తోంది .అది అవసరమే అయినా అనవసర విధానాలు జనాన్ని పేడ దారి పట్టిస్తు న్నాయి
.కొత్త రచనలు బ్లా గులు సాహితీ సేవ చేస్తు న్నాయి .ఖగోళ రహస్యాలు తెలుస్తు న్నాయి
.వ్యావహారిక భాష అవసరాన్ని గిడుగు వారు బహుళ వ్యాప్తి లోకి తెచ్చారు .పాత్రో చిత
భాష ను కన్యా శుల్కం లోను ,ప్రతాప రుద్రీయం లో ను గురజాడ వేదం వారు ప్రవేశ పెట్టి
మార్గ దర్శనం చేశారు .మాండలికం లో కధలు ,కవితలు వచ్చి ఉత్తేజితుల్ని చేస్తు న్నాయి
.రాయలసీమ తెలంగాణా ,ఉత్త రాన్ద ్ర రచయితలు దూసుకు పో తున్నారు .

       ఒక దేశం లో జరిగిన సంఘటనలు ,చరిత్ర ఇతర దేశాల పై అక్కడి రాజకీయ ,ఆర్ధిక
,సామాజిక స్తితుల పై ,సాహిత్యం పై ప్రభావం చూపిస్తా యి .బయల్దే రింది ఒక దేశం లో
నైనా ,దాని ప్రభావం మీడియా ద్వారా విశ్వ వ్యాపితమవుతుంది .స్పెయిన్ దేశపు నాటక
కర్త ‘’లోప దివేగా ‘’1800 లో నాటకాలు రాశాడు .షేక్స్ పియర్ చాలా తస్క్కువే నాటకాలు
రాశాడు .కాని ప్రపంచ దేశాల పై అనంత ప్రభావం చూపాడు .రాసింది రసానందం గా
ఉండటమే దీనికి కారణం .విశ్వ శ్రేయస్సు ను కల్గించాలి .’’నిన్నటి మహా భారతం
పద్దెనిమిది పర్వాలు అయితే నేటి కావ్యం పద్దెనిమిది పంక్తు లే ‘’అన్నాడు శ్రీ శ్రీ .తక్కువలో
ఎక్కువ ప్రభావం కలిగించేదే ఉత్త మ రచన .అంత కూడా భరించలేం –‘’వాక్యం రసాత్మకం
కావ్యం ‘’అనేశారు .స్పూర్తి ,చైతన్యం కల్గించే ఒక్క వాక్యం చాలు అదే కావ్యం అని అర్ధం
.అంటే భిన్నత్వం లో ఏకత్వం సాధించేది ,శాంతిని బో ధించేది ,సారవంతం అయింది
అయిదే గొప్ప రచన ..తన అనుభూతి ని జనం అనుభూతిగా చేసేదే .అదే కల కాలం
నిలుస్తు ంది .

                      literature is the immortaalityof the human speech’’అన్నారు


.గ్రీకు దేశానికి స్వాతంత్ర ప్రబో ధం చేసి  ,తానూ స్వయం గా యుద్ధ రంగం లో దూకి తన
జాతికి స్వాతంత్రం తెచ్చాడు ‘’బైరాన్ ‘’మహా కవి ..అలాగే ఫ్రెంచి విప్ల వాన్ని  ప్రేరే పించి
,విప్ల వ గీతాలు ,కావ్యాలు రాసి రూసో అనే రచయిత తన దేశానికి స్వేచ్ఛ కల్గించాడు
.ఈయనకు వాల్ట ర్ అనే మరో రచయిత తోడూ అయాడు .రష్యా లో గోర్కి ,తాల్ స్టా య్
,రచనలు జనాలను చైతన్య పరచాయి .ఇక్కడ విప్ల వాలు ,ఉద్యమాలు ,సాహిత్యం ఒక
దానికొకటి తోడ పడి జమిలిగా సాగాయి .

       literature is the critisism of life ‘’అని ఆర్నోల్డ్ అంటే ,it is an expression of
society అని ఇంకోరు అన్నారు .literature is the comprehensive essence of the
intellectual life of a nation ‘’అని వేరొకరు వ్యాఖ్యానించారు .అన్నీ నిజాలే .తెనాలి
రామ లింగని ‘’పాండురంగ మహాత్మ్యం ‘’లో నిగమ శర్మకధ ఆనాడు విశృంఖలం గా తిరిగిన
యువకుడి కధ .గౌరన రాసిన ‘’హరిస్చంద్రో పాఖ్యాన్నం ‘’లో నక్షత్రకుని పాత్ర ,పెద్దన గారి
మను చరిత్ర లో వరూధిని ,ప్రవరుడు ,ముక్కు తిమ్మన గారి సత్య భామ
,కళాపూర్ణో దయం లోని కల భాషిణి ,అందరు ఆయా కాలాల్ లోని విలక్షణ వ్యక్తు లే
.హాయిగా భార్యా పిల్లల టో కాల క్షేపం చేయకుండా దూరం గా పారి పో వాలని భావించే
వారిని మళ్ళీ గృహసత ఆశ్రమం  వైపు కు రప్పించే ప్రయత్నాలే మను ,పాండు కావ్యాలు
..మహమ్మదీయ దండ యాత్రల ఫలితం గా ఆంధ్రజాతి నిర్వీర్యమైంది ..విజయ నగర
రాజులు ఆంధ్రు ల ప్రా భవాన్ని నిల బెట్టా రు .అందుకే రాయల వారి ఆముక్త మాల్యద లో
సామాజిక స్పృహ ,మాలదాసరి కధ లో భక్తికి కుల మత భేదాలు లేవని చెప్పటం
,రాజనీతి ,వగైరాలు నిక్షిప్త మైనాయి ..తెలుగు జాతి ఆచార వ్యవహారాలను నాగరకత
,విశ్వాసాలు ,పండుగలు ,పబ్బాలు క్రీడాభి రామం లో శ్రీ నాధుడు చూపాడు .వీటిని
ఆధారం చేసుకొని శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ‘’ఆంధ్రు ల సాంఘిక చరిత్ర ‘’రాశారు .

                సశేషం ---మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ ---31-5-12.—కాం


 చరిత్ర –సాహిత్యం –5 (చివరి భాగం )

            రవీంద్ర నాద టాగూర్ ‘’literature is really not reflections of social


process ,but the essence ,the abrifgement and summary of history ‘’అన్నాడు
.కనుకనే సంఘ సంస్కరణా పేక్ష తో స్త్రీ పునర్వివాహం ,కన్యా శుల్కం ,పాశ్చాత్య
వ్యామోహం పై నిరసన ,భారతీయ సంస్కృతీ పునరుద్ధ రణ ,స్త్రీ స్వాతంత్రం ,,సామ్య వాదం
మొదలైన విషయాల పై కందుకూరి ,గురజాడ ,పానుగంటి ,చిలక మార్తి ,,చలం ,విశ్వనాధ
,శ్రీ శ్రీ లు విస్త ృతం గా రాశారు .చైతన్యం తగ్గి నిద్ర పో తున్న సమాజాన్ని జాగృతం చేశారు
.వైతాళికులు అని పించు కొన్నారు .art  not only reproduces life ,but also shapes it
‘’అన్నారు .’’అపారే కావ్య సంసారే కవి రేవ ప్రజా పథిహ్ –యధాస్మై రోచతే విశ్వం –తదే
దం పరి వర్త తే ‘

’అన్నాడు ఆనంద వర్ధనుడు అనే ఆలన్కారికుడు .అంటే సాహిత్య జగత్తు లో కవే బ్రహ్మ
.ఈ విశ్వాన్ని తనకు ఎలా కావాలో అలా మలచు కుంటాడు .విలియం బ్లేక్ కూడా he
sees a world in a grain of sand and heaven in a wild flower –holds infinity in
a palm of your hand and eternity in an hour ‘’అన్నాడు .కవికి ఉన్న ప్రతిభ
అనంతం .అతని ప్రభావం కూడా గొప్పదే .మనం చరిత్ర ,సాహిత్యం గురించి కదా మాట్లా డు
కొనేది—అందుకే ప్లేట ో అంటాడు ‘’poetry comes nearer to vital truth than history
‘’ఉన్న విషయాన్ని చరిత్ర కారుడు వివరిస్తా డు .అందులోని పరమార్ధా న్ని నిరూపిస్తా డు
కళా కారుడు .

                     శ్రీ కృష్ణ దేవ రాయలు దక్షిణ భారత దేశాన్ని సమైక్యం గా ఉంచాడు .ఈ
భావ వ్యాప్తికే ఆముక్త మాల్యద రాశాడు ..తంజావూరు పాలకులు మహారాష్ట్రు లు
,మైసూరు రాజులు ద్రా విడ భాషా సాహిత్యం తో తెలుగు భాష సన్నిహితం గా మేలగేట్లు
చేశారు .జాతీయ సమైక్యత కావాలంటే భాషా సమైక్యత అవసరం .దీని వల్ల భావ
సమైక్యతా వస్తు ంది .ఇది అన్ని సమైక్యత ల కంటే గొప్పది .అదే మనకు కరువైన్ది ప్పుడు
.అలాగే యాత్రసాహిత్యాన్ని రాసి భారతీయ సాంఘిక ,సాంస్కృతిక ,సాంప్రదాయ స్తితి
గతుల్ని ప్రజలకు అందించారు ఏనుగుల వీరాస్వామి తన ‘’కాశీ యాత్ర’’అనే త్రా వేలోగ్ లో
.’’నీలగిరి యాత్ర లో ‘’కోలాచల శేషాచల కవి ,కాశీ మజిలీ కధలు ,జానపద కధలు ఆనాటి
వైభవాలను అద్ద ం  లో చూపాయి .

                అక్షరం మన ఆయుధం .దాని ప్రతాపం తోనే వీరేశ లింగం గారుమూఢ


,చాందస ఆచారాలను ఎండ గట్టా రు .తెలుగు లోని అన్ని ఆధునిక ప్రక్రియలకు ఆయనే
ఆద్యుడు .అయితే మన జీవన మూలాను మరువ రాదు .మన వేళ్ళను విచ్చేదం  చేసుకో
రాదు .అమెరికా లోని నీగ్రో ల దయనీయ స్తితుల్ని చూసి తన జాతి వ్రేళ్ళు ఎక్కడ
ఉన్నాయో పరిశోధన చేసి నల్ల జాతిని మేల్కొల్ప టానికి ‘’ది రూట్స్ ‘’అనే పుస్త కం రాశాడు
నల్ల జాతీయుడు .రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా సే గంగా లో చారితక
్ర ాదారంగా పూర్వపు
మన నాగారకతా ప్రయాణం అంతా వివ రించాడు .కవులు ,కళా కారులు మన సాంస్కృతిక
రాయ బారులు .పూర్వం నన్నయ ,తిక్కన ఈ పనే చేసి తమ రాజ్యాలను ,రాజులను
ఆపదల నుండి కాపాడు కొన్నారు .భారతీయ సంస్కృతీ పై పాశ్చాత్య ప్రభావం పెరిగి
మనమేవరమో ,మన పూర్వ చరిత్ర ఏమిటో మరిచి పో యే సమయం లో విశ్వ నాద వేయి
పడగలు నవల ,రామాయణ కల్ప వృక్షం మన జాతీయ జీవ నానికి మహా భాష్యం గా
రాశాడు .తరతరాల భారతీయ సంస్కృతికి సమైక్యతా కు అవి చిహ్నాలు

                 అయితే విజ్ఞా న శాస్త ం్ర తెస్తు న్న విప్ల వం మర్చి పో రాడు .దాన్ని వినాశనాన్ని
గుర్తు ంచు కోవాలి .జూల్స్ వేర్న్స్ ,హక్సిలీ విశ్వాంతర ప్రయాణాలను గురించి ఊహించి
సైంటిఫిక్ ఫిక్షన్ రాశారు .అవి ఆ తర్వాతా నిజమే అయ్యాయి .అందుకే కవిని క్రా ంత దర్శి
అన్నారు.ఎంత శాస్త ్ర వేత్త అయినా హృదయ వాది  కావాలి .అందుకే డార్విన్ ,తిన్దా ల్ డేవీ
లు పరిశోధనల్లో ఎంత మునిగి ఉన్నా టెన్నిసన్ ,షేక్స్ పియర్  మిల్ట న్ ,షెల్లీ ల కవితలు
చదివారు ,ఆనందించారు .టా లమి ,ఉమర్ ఖయ్యాం లు గొప్ప ఖగోళ శాస్త ్ర వేత్తలు కూడా
.గొప్ప కవిత్వమూ రాసి మెప్పించారు .మలేరియా పై పరిశోధన చేసిన రోనాల్డ్ రాస్  గొప్ప
కవే.తన డైరీ ని పద్యాలలో రాశాడు .వ్వ్యక్తి ,సమాజం ,జాతి మానసిక స్తితి లను చక్క దిడ్డ
టానికి సైకాలజీ సాహిత్యమూ వచ్చింది .

            ఏది చెప్పినా హితం గా ,మితం గా కమ్మగా చంమగా ,చమత్కారం గా చెప్పాలి


..ఎన్నో వాదాలు ఇతర దేశాల్లో వ్యాపించి తర్వాతా మనకు చేరాయి .claassism ,neo
clascism ,romaantism ,naturalism ,futurism ,sarrialism ,symbolism ,impressio
nism ,imagism ,daadaaism వగైరా ఎన్నో వాదాలు అక్కడ పురుడు పో సుకొని ఇక్కడికి
చేరాయి ఇవన్నీ ఎక్కువగా ఫ్రా న్స్ దేశం లోనే ఆరంభ మైనాయి .ప్రా చీనుల్లో నవ్యుడు
,నవ్యుల్లో ప్రా చీనుడు విశ్వనాధ క్లా సికల్ ,రోమాన్తి జం కవిత్వం రాసి భేష అని
పించుకొన్నాడు .కృష్ణ శాస్త్రి ,రాయప్రో లు కూడా ఈ మార్గా లను సు సంపన్నం చేశారు
.కృష్ణ శాస్త్రిని ఆంధ్రా షెల్లీ అన్నారు .

                 ఛందస్సు సంకెళ్ళు తెంచు కొని పఠాభి రాశాడు .నిఘంటువుల్ని విసిరేయ


మన్నాడు .కాల్పనిక సాహిత్యం లో ‘’లిరిక్ ‘’కు ప్రా ధాన్యం వచ్చింది .ఛందస్సు లో మార్పు
వచ్చింది .ఆట వెలది తేట గీతి ప్రా చుర్యం పొ ందాయి .ఎంకి పాటలు వచ్చాయి .అయితే
అంతా ఊహల్లో తేలి పో యారు .జనం సంగతి మరిచారు .అప్పుడు వీళ్ళను చూసి
‘’పరుగెత్తే మబ్బుల్లా రా !ప్రపంచామిది  గమనిస్తా రా ‘’అని శ్రీ శ్రీ వాళ్ల దృష్టిని భూమి మీదికి
మరల్చాడు .తానూ అభ్యుదయ కవిత్వం రాశాడు .కవిత్వానికి కొత్త నిర్వచనం చెప్పాడు
.’’కాదేది కవితకనర్హం ‘’అన్నాడు .శ్రా మిక జీవుల శ్రమైక సౌందర్యానికి విలువ నిచ్చాడు
.తాజమహల్ కట్టించింది ఎవరో కాదు ,దానికి రాళ్ళెత్తి న కూలీలు ఎవ్వరు /అని
ప్రశ్నించాడు .తారీఖులు ,దస్తా వేజులు చరిత్ర కాదన్నాడు .మానవత కు విలువ
నిమ్మన్నాడు .కవితను భూ మార్గ ం పట్టించాడు .శక్తి ఖలేజా ఉన్న వాళ్ల నే రమ్మన్నాడు
.లేకుంటే జగన్నాధ రాధా చక్రా ల కింద నలిగి పో తారని హెచ్చ రించాడు .’’మీ కోసమే ఈ
సమస్త ం ‘’అని సామాన్యులకు అండ గా నిలిచాడు శ్రీ శ్రీ .ఆకలి రాజ్యం సినిమా లో కమల
హాసన్ చేత శ్రీ శ్రీ కవితలు ఎన్నో విని పించారు .టాగూర్ సినిమా లో ‘’నేను సైతం ,నేను
సైతం ప్రపంజాబ్జ పు తెల్ల రేకై పల్ల విస్తా ను –నేను సైతం ప్రపంచాగ్ని లో సమిధ నౌతాను
‘’లాంటి కవితలు పెట్టి ప్రేరణ కలిగించారు .

                ఈ విధం గా సమాజం వ్యక్తీ అవినా భావ సంబంధాన్ని కలిగి నడిచి


అభ్యుదయాన్ని సాధించాలి .చరిత్ర ముందుంటే సాహిత్యం తరువాత ,సాహిత్యం ముందు
ఉంటె చరిత్ర తర్వాతా ,కొన్ని సందర్భాలలో రెండు కలిసి నడుస్తా యి

            సమాప్త ం
              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ --- 1-6-12---కాంప్—అమెరికా

ఆరుద్రా భిషేకం 

                   ఒకసారి ఆరుద్రకు ఘన సన్మానం జరుగు తోంది వేదిక మీద విశ్వనాధ


సత్యనారాయణ గారు వున్నారు ,ఆ ముచ్చట చూసి ''సాధారణం గా శివుడికి రుద్రా భిషేకం
చేస్తా రు .ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ''ఆరుద్రా భిషేకం ''అని అందరి హర్ష ధ్వానాల
మధ్య ప్రకటించారట .
                       ఇంతకీ ఆరుద్ర ఆంటే ఎవరు? ఆరుద్ర ఆంటే ''సిల్కు పురుగు ''.అందులోని
సిల్కు దనం ఆరుద్ర రచనల్లో మిల మిల మెరుస్తు ంది .ఆరుద్ర ఒక నక్షత్రం పేరు కూడా
.దాని తళుకు మినుకు ,కులుకు ,నైశిత్యం అతని రచనలలో ప్రతిఫలిస్తా యి .లక్ష
రూపాయల విలువ చేసే తన స్వంత గ్రంధాలయాన్ని ''సుందరయ్య విజ్ఞా న భవన్ '' కు   
అర్పించి తన కంటూ ఏమీ మిగుల్చు కోని వితరణ శీలి ,త్యాగి ఆరుద్ర .  
                    లబ్ధ ప్రతిష్టు లైన ఎంతో మంది ఆరుద్రను మనసార అభినందించారు .ఆ
అక్షరాభినందన అభిషేక వైభవాన్ని చూద్దా ం ''ఛందస్సు చేత ఇంత వెట్టి చాకిరీ చేయించు
కున్న ఆధునిక కవి  ఆరుద్ర కంటే ఎవరూ లేరు ''.  ''ఆరుద్ర ఒక చైతన్య కిరణం ''.
 ''సాహిత్య రుషీ ---నీ కలం పేరు కృషి ---నీ బలం పేరు కుషీ   జోహార్ -----వ్యాసానందా ,--
వాక్యాక్షర శబ్ద భావ విన్యాసానందా  ప్రసానందా' అంత్య ప్రసానందా  జోహార్ ''వెయ్యేళ్ళు  నీ
ఎకాడెమీ -నడిపించు సుమీ '' అని బాపు ,రమణ తమ ప్రియ మిత్రు ని కీర్తించారు .
''ఆస్తి ఆంటే భువనాలు ,జాగీర్లు ,ఫ్యాక్టరీలు బ్లా కు మనీ ,గిద్డంగులూ ,కాదు కనుక తెలుగు
వాడి ఆస్తి ,భాగవతుల శంకర శాస్త్రి ''అంటూపొ గడ్త ల బొ గడ పూల దండ వేశాడు పురాణం
సుబ్రహ్మణ్య శర్మ 
''ఆధునిక కవిత్వం పై ఆరుద్ర ముద్ర చిరస్థా యి ''అని చెరిగి పో ని ముద్ర వేశారింకొకరు .
''వంద ఎకాడెమీ లకు మారు పేరు --నడుస్తు న్న ఎన్సైక్లో పీడియ ఆరుద్ర ''అన్నారు
ఆయన సాహితీ కృషి చూసి ఇంకొకరు పొ ంగి పో యి 
''ఆంద్ర సాహిత్యం లో ఆరుద్ర చిరంజీవి ''అని అతని సాహిత్యము ,అతను అమరం అనే
భావం తో వేరొకరు 
 ''పద్యం ,గేయం ,పాట అన్నీ సమాన ప్రతిభ తో వ్రా సిన శిల్పి ''అనీ ''స్నేహ శీలి ,చమత్కారి
స్వంత వ్యక్తిత్వం వున్న మహా మనీషి ''అని శ్లా ఘించిన వారున్నారు .
  'ఆకాశం వున్నాన్నాళ్ళు ,ఆరుద్ర నక్షత్రం వుంటుంది .ఈ కాలమ్ వున్నన్నాళ్ళు ఆరుద్ర
సంతకం అలానే వుంటుంది '' అన్నాడు సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి  చంద్రు ని వెన్నెల
వుమ్దేంత కాలము    ఇది సత్యం 
   ''ఆరుద్రకు ఆంద్ర లోకమే రుణ పడి వుంటుంది ''అనికితాబు ఒకరిస్తే ''ఒకే ఒకడు ఆరుద్ర
''అన్నది ఆంద్ర ప్రభ అతని సాహితీ ప్రభకు జీజీ లు పలుకుతూ .
''  versatile writer '' /'.అని పొ ంగిపో యారు ఇంకో   అభి మాని . 
''ఒక శ్రీ శ్రీ ,ఒక రావి శాస్త్రి ,ఒక విశ్వ నాద లా ఒక ఆరుద్ర ఒకే ఒక ఆరుద్ర ..''అని బేరీజు
వేసన
ి విశ్లేషకులు ఇంకొకరు .
 ''సాహితీ రంగం లో అందరు చేసిన వన్నీ ఆరుద్ర చేశాడు .కానీ ఆరుద్ర చేసినవన్నీ
అందరూ చేయ లేదు ''అని అతని సాహితీ విశ్వ రూపాన్ని ఒక్క వాక్యం లో తేల్చి చెప్పారు
మరో విశ్లేషకుడు 
''కవిత లోన వేయిటు ,పరిశోధనకు లైటు --అన్నిటా హైలైటు  వో కూనలమ్మా ''అని గ్రేట్
గా గుర్తించారు ఆచార్య యెన్ .గోపి .ఇది నిజం గా చాలా  వెయిటే .'
''ఒకే కాలమ్  లో గుండెలో కవిత్వాన్నీ  ,గొంతు లో పాటనీ ,మస్తిష్కం లో పరిశోధనా
పండించు కుంటూ ,ఆసాంతం జీవించిన ''సాహితీ త్రిమూర్తి స్వరూపం 'ఆరుద్ర ''అన్న మాట
కోట్ల కుదీటైన  మాట ..
                              ఇన్ని రూపాలుగా విస్త రించిన ఆరుద్ర బహుముఖ వ్యక్తిత్వం ,సహస్ర
ధార కల ఇంద్రు ని వజ్రా యుధమే .అందుకే ఆయన్ను ''ఆరు రుద్రు లు ''ఆంటే అదిచాలా
చిన్న   మాటే అవుతుంది .''ఏకాదశ రుద్రు లు ''అన్నా చాలదు . శైవ ఆగమం లో ''శత
రుద్రీయం ''వుంది 'అదీ సరిపో దని నాకు తోచింది .కనుక నేను ''శత మహా రుద్ర -ఆరుద్ర
''అని ఆ మహా మనీషికి, ఆ శేముషికి నమస్కరిస్తా ను వినమ్రం గా .
  ''  ఎదగ  డాని కెందుకురా  తొందర ''అని హెచ్చరించిన ఆరుద్ర  తన చుట్టూ మరుగుజ్జు
భావాదిపతున్న కాలమ్ లో అందరి కంటే తొందర పడి బాగా ఎదిగి పో యి ,దుర్నిరీక్షుదు
అయినాడు .ఆ శ్రమ లో అలసట లో ,బడలికతో ,ఆరోగ్యం కోల్పోయి ,శాశ్వతం గా
చదువుల తల్లి సరశ్వతి ఒడిలో ఒదిగి చంటి పిల్లా డిలా నిదుర పో యాడు  .ప్రభుత్వం
పట్టించు కొక పో యినా ,అభిమానులు లక్షలు పో గు చేసి కిడ్నీ   చికిత్చ చేయించి రుణాని
తీర్చుకున్నారు  .ఆ నిరంతర పరిశీలన పరిశోధనా వర్తికి ,సాహితీ విశ్వరూపునికి ఇదే నా
అక్షర నివాళి .. 
                   మహారచయిత, కవి ఆరుద్ర పై ఇది చివరి వ్యాసం ''
                                              06 -09 -98  న ఉయ్యూరు సాహితీ మండలి లో ఆరుద్ర
మరణం తర్వాత నేను ''[ఆరుద్ర శత మహా రుద్ర '' అన్న పేరు తో చేసిన అక్షరాభి షేకమే
ఈ వ్యాస పరంపర .

                                                                                      మీ 
                                                                              గబ్బిట దుర్గా ప్రసాద్ 
                                                                                05 -06 -2011

  సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’

‘’సి.రా’’

ఆజానుబాహు దేహం అరవింద దళాయ తాక్షం ,మిసిమి పసిమి ఛాయ దేహం


,స్పురద్రూ పం ,ఆకట్టు కొనే చూపు ,నెమ్మది స్వభావం ,సరళ స్నేహ హృదయం తెల్లని
గిరజాల జుట్టూ అంతకంటే మల్లెపూవు తెల్లదనం పైజమా చొక్కా ,వేదికకూ ,వేదిక
ముందూ అలంకారం ,మహా నిశిత పరిశీలనం ,పరిశోధనం ,అనర్గ ళ వాగ్వైభవం ,చాందస
భావాలకు దూరం ,అయినా సనాతన సాహిత్యం పై విపరీతమైన అభిమానం ,పూర్తీ
కమ్యూనిస్ట్ అయినా, విశ్వనాధ అన్నా ఆయన సాహిత్యమన్నా వల్ల మాలిన అభిమానం
,అభిరుచి ఉన్నవారే శ్రీ చక్ర వర్తు ల రాఘవాచారి .ఈ పేరు చాలా మందికి తెలియదు .సి
రాఘవా చారి అంటే కొంతమందికీ ,సి రా ‘’అంటే ఇంకొంచెం మందికి విశాలాంధ్ర
రాఘవాచారి అంటే అందరికీ తెలుస్తు ంది .33 ఏళ్ళు  విశాలాంధ్ర దిన పత్రికకు
సంపాదకులుగా ఉండి,ఎన్నోన్నో సంపాదకీయాలు తనదైన శైలిలో నిర్మించి ఆ పత్రికకే
గొప్ప సొ బగు తెచ్చినవారు .విజయవాడలో ఆయన లేని సభ దాదాపు ఉండదు
.రేడియోలో ఆయన ప్రసంగించని అంశం ఉండదు .చరిత్ర లోతుల్ని శోధించి గంభీరంగా
మాట్లా డే నేర్పున్నవారు .ఆయన విజయవాడ వారే అని అందరూ అనుకొంటారు . కాదు .

          బి ఏ చదివి ,సంస్కృతంలో విద్యా భూషణ అయి ,ఉస్మానియా విశ్వ విద్యాలయం


నుండి తెలుగు ఏం ఏ .సాధించి  ,హైదరాబాద్ ఏ ఎస్ .సి లో పండిత శిక్షణ పొ ంది
,సంస్కృతం  లోనూ ఏం ఏ .అందుకొని ,మూడేళ్ళు సంస్కృత ఉపన్యాసకురాలిగా పని చేసి
,16 ఏళ్ళ నుండి తెలుగు పండితురాలిగా ఉద్యోగిస్తూ ,  శ్రీ కోయిల్ కందాడైశ్రీనివాసన్ ను
వివాహమాడి ,పుత్రు ని పొ ంది ,సరసభారతికి ఆత్మీయురాలైన శ్రీమతి కొమాండూరి కృష్ణా
,’’రాఘవాచారి గారి సంపాదకీయశైలి  ‘’అనుశీలనం 2008 లో  రాసి ప్రచురించి నాలుగు
నెలల క్రితం  నాకాపుస్తా కాన్నిస్తే, తీరికగా నిన్నా ఇవాళా చదివి ,అందులో చాలా
విషయాలు చాలా మందికి తెలియవు అనే అభిప్రా యం తో ముఖ్య విషయాలను మీకు
అందిస్తు న్నాను .

   సాహితీ సంపాదకచక్రవర్తి శ్రీ చక్రవర్తు ల రాఘవా చారి తెలంగాణాలోని వరంగల్ జిల్లా


పాలకుర్తి మండలం ‘’శాతాపురం ‘’లో 10-9-1939 న శ్రీ నల్యాన్ చక్రవర్తు ల వరదాచార్యులు
,శ్రీమతి కనకవల్లి దంపతులకు జన్మించారు .తొమ్మిది మంది సంతానం .అయిదుగురు
అన్నదమ్ములలో చివరి వాడు .అందరు ‘’రాఘవన్ ‘’అని పిలిచేవారు .తల్లిగారిది కృష్ణా జిల్లా
మానికొండ దగ్గ ర బొ కినాల గ్రా మం .ఆనాటి పద్ధ తిలో ఇంట్లో నే విద్య నేర్చారు .అమ్మ
తమిళం నేర్పింది .ఆంధ్రనామ సంగ్రహం ,రుక్మిణీ కల్యాణం బాల్యం లోనే చదివేశారు
.అన్నయ్యలతో పాటు గుంటూరు జిల్లా పొ న్నూరులో ఉండి అక్కడి భావనారాయణ
సంస్కృత కళాశాలలో శ్రీ సంపత్కుమారాచార్య ,చల్లా సత్య నారాయణ శాస్త్రి గారల వద్ద
పంచకావ్యాలు నేర్చారు .1951 లో హైదరాబాద్ లోని లాల్ గుడా రైల్వే స్కూల్ లో
హైస్కూల్ విద్య పూర్తీ చేశారు .  నిజాం కాలేజి లో పి యు  సి .మొదటి బాచ్ లో చేరి
ఉస్మానియా పరిధిలో 6 వ రాంక్ లో పాసైనారు .ప్రీ ఇంజనీరింగ్ పాసైనా ఇంజనీరింగ్ లో
చేరకుండా బి ఎస్ సి లో చేరి చదివి ఉత్తీ ర్ణు లయ్యారు

  1961 లో ఉస్మానియాలో ‘’లా కోర్సు ‘’చదివి ,ఎ.ఎల్ ఏం కూడా పూర్తీ చేశారు .ఇక్కడే
రాజకీయ అరంగేటం్ర చేశారు .అప్పటి ఆర్ట్స్ కాలేజి విద్యార్ధి ప్రెసడ
ి ెంట్ మాజీ కెంద్ర మంత్రి శ్రీ
జయపాల్ రెడ్డి .వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు .సి ఆర్ ను ‘’ఆంధ్రా ‘’అని ,’’చైనీస్
కమ్యూనిస్ట్ ‘’అనీ సహచరులు పిలిచేవారు.వీరికి ధర్మ శాస్త్రా ధ్యయనం ‘’జూరిస్
ప్రిడన్స్
ే ’’అంటే విపరీతమైన అభిమానం ..ఇది చాలా కష్ట మన
ై సబ్జెక్ట్ అయినా పట్టు దలగా
దానినే ఎంచుకొని 1964 లో పాసైనారు .క్రికెటర్ శ్రీ జయ సింహ ,దర్శకుడు శ్యాం బెనెగల్
,శ్రీ చేకూరి రామారావు ,శ్రీ జే బాపురెడ్డి ,ఆచార్య శ్రీ జి వి సుబ్రహ్మణ్యం ,అంపశయ్య నవీన్
,శ్రీ ముదిగొండ వీరాభాద్రయ్య వీరి సహ విద్యార్ధు లు .అప్పటికే కమ్యూనిజం ను
అవపో సనపట్టిన వీరు ఉద్యమం లో మొదట చనిపో యి అమరురాలైన శ్రీమతి చాకలి
ఐలమ్మ ప్రేరణ గా నిలిచింది .1948 లో తెలంగాణా లో రజాకార్ ఉద్యమం తీవ్రంగా
ఉన్నప్పుడు వీరి కుటుంబం కమ్యూనిస్ట్ లకు  ఆశ్రయ మిచ్చింది .తాతగారు శ్రీ నరసింహా
చార్యులు గొప్ప ఆయుర్వేద వైద్యులు .ఇంటికి దగ్గ రగా పాకలు వేయించి ఆసుపత్రు లుగా
మార్చి వైద్య సేవ చేశారు .ఇంటికి ఎవరు వచ్చినా వండి వడ్డించే దొ డ్డ ఇల్లా లు వీరి
తల్లిగారు .1953 నుండి ‘’విశాలాంధ్ర ‘’పత్రికను చదవటం ప్రా రంభించారు ‘’జన ధర్మ ‘’ను
కూడా  చదివే వారు .కమ్యూనిస్ట్ నాయకుసు శ్రీ మోటూరు హనుమంతరావు రచనలంటే
ఇష్ట పడి చదివవ
ే ారు .

      కాలేజీ చదువులోనే’’ క్రీడాభిరామం లో ఓరుగల్లు వర్ణన ‘’వ్యాసం రాసి ప్రశంసలందు


కొన్నారు .శ్రీ శ్రీ వరవర రావు లపై రాసిన వ్యాసాలూ ‘’సృజన ‘’లో ప్రచురితమైనాయి
.ఇప్పటికీ రోజుకు రెండు గంటలైనా సాహిత్యాధ్యనం చేయకుండా ఉండరు .భావాలలో
కమ్యూనిస్ట్ అయినా వేషధారణ సంప్రదాయ పద్ధ తిలోనే ఉండేది .పిలక కూడా ఉండేది
అందుకే విద్యార్ధి దశలో ‘’యెర్ర సభ్యతం ‘’తీసుకోలేదు .తండ్రి తద్దినాలు కూడా పెట్టేవారు
.చివరి సారిగా 1959-60 లో పెట్టి ‘’ఇక పెట్టను ‘’అని ప్రకటించి సభ్యత్వం  తీసుకొన్న
నిబద్ధ త ఆయనది ..ఆదర్శాలు మాటల్లో కాదు చేతల్లో చూపిన వారాయన .శ్రీ కనపర్తి
నాగయ్య గారి చివరి కూతురు ,న్యాయవాది అయిన శ్రీమతి జ్యోత్స్నను ‘’కులాంతర
ఆదర్శ ,ప్రేమ వివాహం ‘’చేసుకొన్నారు . ఈ విషయం నా లాటి చాలామందికి
తేలియదు.వీరిది చాలా అన్యోన్య దాంపత్యం .’’మాస్ట ర్ ఆఫ్ లాస్ ‘’అయిన భర్తా వద్ద ధర్మ
సందేహాలు తీర్చుకోనేవారామె .

 న్యాయ వాదవ్రు త్తి స్వీకరించకుండా జర్నలిజం పై ద్రు ష్టి పెట్టా రు .భారత రాజ్యాంగం ,ఇతర
దేశాల రాజ్యా౦గాలను  తులనాత్మకంగా పరిశీలింఛి విషయాలను కరతలామలకం
చేసుకొన్నారు .అన్నీ ‘’ఫింగర్ టిప్స్’’పై ఉండేవి .’’భాషా సాహిత్యాలపై ఉన్న టెంపరమేంట్
పార్టీ నిర్మాణం లో పనికి రాదు ‘’  అని గ్రహించి పార్టీ పత్రికలో పని చేసేందుకు
సిద్ధమయ్యారు .తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శ్రీ మోహిత్ సేన్
ప్రభావం తో హైదరాబాద్ లో విశాలాంధ్ర విలేకరిగా చేరారు .నాలుగేళ్ల తర్వాత పేట్రియట్,
లింక్ పేపర్ల కు పని చేశారు .1968 లో ధిల్లీ లో పేట్రియట్లో పని చేస్తూ ప్రముఖ మార్క్సిస్ట్
చరితక
్ర ారుడు ‘’హాబ్స్ వెన్ ‘’ను ఇంటర్వ్యు చేయటం మరపు రాని అనుభవమైంది .

   అనేక విశ్వ విద్యాలయ జర్నలిజం కోర్సులకు అధ్యాపకులుగా ,సందర్శనాచార్యులుగా


,,ఎక్సామినర్ గా సేవలందించారు .1971 లో విశాలాంధ్ర సంపాదక వర్గ ం లో చేరి ,1972 లో
సంపాదక బాధ్యత,2002 వరకు  వహించి దాని ఉన్నతికి ముఖ్యకారకులైనారు .2006 లో
సాంకేతికంగా విశ్రా ంతి పొ ందినా సలహాలు సంప్రదింపులు అందిస్తు న్నారు .33 ఏళ్ళ కుర్ర
వయసులో సంపాదకుడైన ఆచారిగారు’’ ప్రజా సంపాదకులు ‘’ గా పేరు తెచ్చుకొన్నారు .

పుస్త క ముఖ చిత్రం జత చేశాను చూడండి 

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-16-ఉయ్యూరు 


  సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం )

   సంపాదక చక్ర వర్తి సి రా .గారి’’ సిరా’’, అభిరుచి ,ప్రవృత్తీ ,జీవనాధారం సంపాదకీయ


రచనే .ఈ రచనలో క్లు ప్త త స్పష్ట త నిబద్ధ త ,వార్త విలువ,సమకాలీనత ప్రతి బి౦బిస్తా యి
.నిష్ట గా ఇష్ట ం తో రాశారు .సుమారు 5 వేల సంపాదకీయాలు రాశారు .పత్రికా భాషగా
తెలుగు ,పో తన జీవన రీతిలో నీతి ,పత్రికలూ ,పరిణామం ,ప్రయోజనం వంటివి
అమూల్యాలని పించాయి .’’పత్రికకు సంపాదకత్వం వహించేది సంపాదకుడో ,అడ్వర్ టైజ్
మెంట్ మేనేజరో తెలియటం లేదు ‘’అని నిజాన్ని నిర్భయంగా చెప్పారు .సంగీత సామ్రా జ్ఞి
ఏం ఎస్ అంటే మహా అభిమానం .ఆమె సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గేయాలను పాడి
యువతకు మార్గ దర్శనం చేశారని మెచ్చుకొన్నారు .ప్రజా హక్కుల సాధనకోసమే ఆయన
కలం పనిచేసింది .ప్రలోభాలకు లొంగని వ్యక్తిత్వం ఆయనది

   సి రా .ఒక విజ్ఞా న సర్వస్వంగా భాసించే వారు .తాపీ ధర్మారావు ,విజయ లక్ష్మి


,చింతామణి ,కాశీనాధుని  ,స్మారక అవార్డు లను అందుకొన్నారు .సిద్ధా ర్ధ కళా పీఠం,రాష్ట ్ర
ప్రభుత్వం ,రామినేని ఫౌండేషన్ ,మద్రా స్ తెలుగు అకాడెమీ వీరిని ఆహ్వానించి ఘన
సన్మానం చేశాయి .జాతీయ సమైక్యతా పురస్కారం అందుకొన్నజర్నలిస్ట్ సరస్వతి ఆచారి
గారు .సాటి పత్రికా సంపాదకులు శ్రీ పొ త్తూ రి వెంకటేశ్వర రావు వీరిని ‘’త్యాగధనుడు ‘’అని
కీర్తించారు .తమ విశ్వాసాలతో ఏకీభవించని వారితోనూ కలిసి మెలిసి సంచరించే విశాల
హృదయం ఆయనది .ఇదే అరుదైన వ్యక్తిత్వం .అతిసున్నిత మనస్త త్వం ఆయనది .’’అక్షర
శాస్త ్ర దారి ‘’ అయిన ఆయన కలానికీ గళానికీ విపరీతమైన శక్తి ఉంది .మౌనంగా కళా
సాహిత్యార్చన చేసే సంస్కారి .సంస్కరణ వివాహాలు వీరి చేతుల మీదుగా వెయ్యి కి పైనే
జరిగాయి .వివాహ పరమార్ధా న్ని అతి తేలిక మాటలతో వివరించి చెబుతూ జరిపించే వీరి
పధ్ధ తి సర్వ జనామోదమైంది .విశాలాంధ్ర సంస్థా పకులు శ్రీ మద్దూ రి చంద్ర శేఖర రావు
ఉపన్యాసాల పరంపరకోసం ప్రముఖ పాత్రికేయులైన ఏం. చలపతిరావు గారిని ఆహ్వానించి
ప్రా రంభం చేయటం ఆయన విశాల దృక్పధానికి గొప్ప నిదర్శన .వీరి సంపాదక ప్రతిభను
గుర్తించిన ఈ నాడు సంపాదకులు శ్రీ రామోజీ రావు పొ త్తూ రి వారితో వీరిని తమ పత్రికలో
పని చేయమని ఆహ్వానం పంపగా సున్నితంగా ‘’ఎందుకు లెండి ‘’అని తిరస్కరించిన
నిబద్ధ త వారిది . నిరాడంబరతకు నిజరూపం ,విలాసాల మీద మోజు లేని వారు .కమిటెడ్
కమ్యూనిస్ట్ .

    సంస్కృతం ఎకానమీ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ కు ఉదాహరణ .శ్లో కాలు తేలిగ్గా గుర్తు ంటాయి
అని మెచ్చుకొన్నారు .గొప్ప పద ప్రయోగ శైలి వారిది .”’Fundamentals of Bharata
Natya  Shastra ‘’కు ముందుమాట రాస్తూ ‘’శతాబ్దా లుగా కళ నే నమ్ముకొని ,ప్రచారం
చేస్తూ ,కూచిపూడి వారు చేసన
ి కృషి అనన్య సామాన్యమైనది ‘’అన్నారు .సమాజం లోని
అన్ని కోణాలను స్ప్రుసించే కవిత్వం అమృతం కురిసిన రాత్రిలో దేవరకొండ బాల గంగాధర
తిలక్ రాశాడని చెప్పారు .వట్టికోట ఆల్వార్ స్వామి ,దాశరధి ,కరుణశ్రీ , లపై గాఢమైన
మమకారమున్నవాడు ఉద్యమ కవితగా ప్రసద
ి ్ధి చెందిన వేములపల్లి శ్రీ కృష్ణ గేయం
‘’చేయత్తి
ె జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’అంటే వీరాభిమానం .పుట్ట పర్తి
వారి శివ తాండవం చదివి పులకించిన సంస్కారి .అందులో ‘’హరియే హరుడై ,లచ్చి
అగజాత యై సరికి సరిగ ,హరులోన హరి చూసి ,హరి యందు హరు జూసి ,భేద భావన
లెల్ల బ్రదిలి పాడేనమ్మా భవుడు ‘’,అన్న రచనలో అద్వైత సిద్ధి కనిపిస్తు ంది .నటరాజ
తాండవానికి జగన్మాత లాస్యానికి అందె అద్వైత౦  దర్శన మిస్తు ంది .ప్రతీకాత్మక మైన
సంప్రదాయ వాదన విచ్చుకొని ,,చూడ గల లోచూపు గల వ్యక్తీ ,సంఘం ,సాహిత్యం
,జీవితాల పరస్పరాశ్రయాను బంధాల ఏకాత్మతా బంధం సాక్షాత్కరిస్తు ంది ‘’అని విశ్లేషించిన
సంస్కారి .

   విద్యా వైద్య ,రాజకీయ ,న్యాయ చట్ట విషయాలెన్నిటి పైనో వేలాది వ్యాసాలూ రాసి
మనసుకు హత్తు కోనేట్లు చేసిన హృదయవాది ,అభ్యుదయ వాది.. శ్రీ జువ్వాది గౌతమ
రావు గారు విశ్వనాధ కల్ప వృక్షం లో ని పద్యాలను రెండుగంటలకు పైగా బెజవాడ రామ
మోహన గ్రంధాలయం లో అచ్చగా విశ్వనాధ పాడినట్లే పాడుతుంటే రాఘవాచారిగారు ఆ
రెండు గంటలు తన్మయ స్థితి లో వినటం నేను చూశాను .కార్యక్రమం అవగానే వారిని
‘’మీరు కమ్యూనిస్ట్ ,విశాలాంధ్ర సంపాదకులు కదా ,విశ్వనాధ పై ఇంత ఆరాధన ఎలా
సాధ్యమైంది “”అని అడిగా .చిరు నవ్వు నవ్వి ‘’అది వ్రు త్తి ధర్మం ఇది ప్రవ్రు త్తి ధర్మ౦
‘’అన్నారు.  అప్పుడు వారి సంస్కారానికి జోహార్ల ర్పించాను .బెజవాడలో ఎన్నో సభలలో
వారిని దర్శించాను .అంతటి సంస్కారి సజ్జ నులు ,సహృదయులు నిబద్ధ జీవి  ,విశాల
హృదయులు శ్రీ రాఘవాచారి గారి సంపాదకీయ శైలిని శ్రీమతి కొమాండూరి శ్రీ కృష్ణ
అత్యద్భుతంగా ఆవిష్కరించారు . ఆమెను అభినందిస్తూ ముగిస్తు న్నాను .

      మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-16-ఉయ్యూరు

నన్నయ్య నుండి నంది మల్ల య్య వరకు

నవ్య ధో రణులు ---1

        ఎన్ని విమర్శలు వ్యాప్తి లో ఉన్నా ,ఇంకా నన్నయ్యే  మనకు ఆది  కవి


అంటున్నాం .గాసట బీసట  గా ఉన్న తెలుగును సంస్కరించి ,,ఒక మధ్యే మార్గ ం లో
నడిపించి ,భారతాన్ద్రీకరణం చేశాడు .అనుసృజనకు మార్గా న్ని చూపించిన మొట్ట మొదటి
వాడు అయాడు .భారతాన్ని పునర్నిర్మిచాడు .వివిధ కోణాల్లో మహా భారతాన్ని
దర్శించాడు నన్నయ భట్టా రకుడు .వ్యాస భారతం తెలుగు దేశాన సుప్రతిష్ఠితం ఆయె
ఉంది .దేవాలయాలలో పురాణ ప్రవచనం జరుగుతూనే ఉంది .తెలుగు వారికి భారత
కధలు కొత్త వి కూడా కావు .అయితే తన కధా కదన నైపుణ్యం తో ,నవ్యత తెచ్చాడు
నన్నయ .పాత కధే ,కాని కొత్త గా వింటున్న అను భూతి కల్గించాడు .వ్యాస కధ కు
సమగ్రత కల్గించాడు .మనిషి ప్రవ్రు త్తి లో మార్పు తెప్పించటా నికి ,దో హద పడ్డా డు
.’’ప్రసన్న కధా కలితార్ధ యుక్తి ,అక్షర రమ్యత ,నానా రుచిరార్ధ సూక్తి నిదిత్వం ,’’తన రచన
లో ఉంటుందని తెలిపి అలానే పరిపుష్టి కల్గించాడు .అందుకే ‘’రుషి వంటి నన్నయ –జన
వాల్మీకి ‘’అన్నాడు విశ్వనాధ .ఔచిత్యం ఆయన రచన లో ప్రధానాంశం .ఆయన వాక్యం
‘’హితం ,మితం ,సత్యం ‘’.సంభాషణల్లో ‘’కాకువు ‘’ను చక్కగా ప్రవేశ పెట్టి ,తెలుగుదనం
అద్దా డు .ఏదైనా కొత్త విషయాన్ని చెప్పటానికి కొత్త ఛందస్సును వాడాడు .సందర్భోచితం
గా సంస్కృతం ,తెలుగు పదాలను ప్రయోగించాడు .జాన పద  బాణీలకు దగ్గ ర గా ఉండే
విశేష వృత్తా లైన లయగ్రా హి ,తరళం ,మత్త కోకిల పద్యాలను అత్యంత ప్రతిభావంతం గా
వీనులకు విందుగా ప్రయోగించాడు .ఇలా నన్నయ నవ్యత కు నాంది పలికాడు .అవసరం
అని పించిన చోట వచనమూ రాసి చంపువు గా మలిచాడు . .కవిత్రయం లో మొదటి
వాడు నన్నయ్య .

               కవిత్రయ ద్వితీయుడు ,అద్వితీయుడు తిక్కన .’’ఉత్త ర రామాయణం ‘’ను


రాసి లోకం లో దాన్ని ‘’నిర్వచనోత్తర రామాయణం ‘’గా ప్రసద
ి ్ధి చెందించాడు .ఇందులో
అన్నీ పద్యాలే .వచనాలు లేక పో వటం కొత్త దానమే .ఈ కావ్యం లో పద్యాల వైవిధ్యం బాగా
చూపాడు .వచనం లేకుండా రాయటం ,ఆనాటికి ఒక గొప్ప లక్షణమే .దాన్నే ‘’ప్రౌ డత
’’అన్నారు .భారతం లో మాత్రం చంపూ పద్ధ తి పాటించాడు .అయినా పాత వాసన పో నీక
‘’మౌసల పర్వం ‘’ను వచనం లేకుండా ,నిర్వచనం గా రాశాడు .నన్నయ టో మొగ్గ
తొడిగిన నాటకీయత ,తిక్కన లో పుష్పమై వికసించి గుబాళిం చింది .సంభాషణా శైలి లో
భారతాన్ని జనరంజనం చేశాడు తిక్క యజ్వ. తెలుగుపద్య రచనా శిల్పం తిక్కన తో పరి
పుష్ట మైంది .’’ప్రౌ డి పాటించు శిల్పమునన్ బారగుడ ‘’అని చెప్పుకొన్న సో మయాజి అపార
శిల్ప పారంగాతుదయాడు .’’హరిహరాద్వైత భావన ‘’కు దారి చూపించాడు .అదో ఉపాసనా
మార్గ ం గా భావించాడు ..’’ఆయన ఉభయ కవి మిత్రు డే కాదు ,ఉభయ తత్వ మిత్రు డు
‘’అన్న కోవెల సంపత్కుమారాచార్యుల వారి మాట అక్షర సత్యం .ఈ భావన తిక్కనా
చార్యుని సృష్టే .అందుకే ఎర్రన ‘’తను కావించిన సృష్టి తక్కోరుల చేతం గాదు నాన్ ‘’అని
కీర్తించాడు .నన్నయ తన భారతాన్ని రాజ రాజ నరేంద్ర మహా రాజుకు అంకితం ఇస్తే
,తిక్కన ‘’హరిహరాద్వైత మూర్తి ‘’కి నైవేద్యం గా సమర్పించాడు .అంకిత విషయం  లో
కొత్త దారీ చూపాడు తిక్కనా మాత్యుడు .

             కవిత్రయం లో చివరి వాడు ఎర్రన .హరివంశం ,భారత అరణ్య పర్వ పూరణ
,నృసింహ పురాణం రాశాడు .తన రచనలను నరాన్కిత మూ  చేశాడు .నరసిమ్హా న్కిథమూ
చేసి పై ఇద్ద రి మార్గా లను అనుసరించాడు .’’హరి వంశం ‘’భారతానికి ఖిల పర్వం .అందుకే
ముందు దీన్ని రాసి ,తర్వాతభారతం పూర్తీ చేశాడు .ఎర్రనకు నన్నయ ,తిక్కనలు
‘’అబ్జా సన కల్పులు ‘’అనే భక్తీ భావం ఉంది .సాక్షాత్తు సృష్టి కర్త లైన నన్నయ ,తిక్కన ల
కవితా ముద్ర ను తన పై వేసుకొని ‘’ప్రబంధ పరమేశ్వరుడు ‘’అయాడు .ఈ పరమేశ్వర
పదం ఎర్రన కవితా శ్రేష్టతను తెలియ జేసేది మాత్రమే .ఎర్రన తో క్కిన కొత్త మార్గ ం ‘’సూక్తి
వైచిత్రి ‘’అని కవి సార్వ భౌముడైన శ్రీ నాధుడే కీర్తించాడు .ఎర్రన శైలి వర్ణనాత్మకం
..నృసింహ పురాణం అంతా వర్ణనా మయమే .అందుకే దాన్ని ‘’ప్రబంధం ‘’అన్నాడు
ఆయన .అదే తర్వాత వారికి మార్గ దర్శకం అయింది .భావుకులైన వారు మెచ్చే కవిత్వం
అది . ‘’సర్వమార్గేచ్చా విదాత్రు వు ‘’అని కవి సామ్రా ట్ విశ్వనాధ ఎర్రనకు కీర్తి కిరీటం
పెట్టా డు .ఇతి హాస ,పురాణ ,ప్రబంధ రచనా విధానాలకు  దారి చూపించిన ‘’జ్ఞా త శిల్పి
‘’ఎర్రన .ఇప్పటి దాకా వచ్చిన కవిత్వాన్ని’’మార్గ కవిత్వం’’ అన్నారు

            సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ ---  18-5-12.   –కాంప్—అమెరికా  

నవ్య ధో రణులు –2

దేశి కవిత్వం                                                        

           నన్నే చోడ   మహా రాజు వాల్మీకి ,వ్యాసులను పురాణ కవి సంఘం గా

,కాళిదాసాదు లను మార్గ కవి పరం గా ,దేశి కవిత్వాన్ని రాసిన వారని దేశి కవులుగా

పేర్కొన్నాడు .ఆయా ప్రా ంతాలకు చెందినది దేశీ .వ్యవహార భాషా ఛందస్సు దీనికి ముఖ్యం

.’’జాను తెనుగు ‘’అన్నాడు నన్నే చోడుడు .ఇదే అచ్చ తెలుగు ,అందమైన తెలుగు అని

భావం .ఈ రకమైన కవిత్వాన్ని శివ కవులు బాగా ప్రచారం చేశారు .కవిత్వం తన ‘’మార్గ ం

‘’వదిలి దేశీయమైంది ఇక్కడి నుంచే .మల్లికార్జు న పండితా రాధ్యుడు శివ తత్వ సారం అనే

గ్రంధాన్ని దేశీ ఛందస్సు లో రాశాడు .ఆశువు గా చెప్పిన వైన వన్నీ  గ్రంధస్త ం అయాయి

.ఇదే వేమన కూ ఆదర్శ మైంది ‘’.కంద’’ను పద్యాల్లో చక్కగా వండి వడ్డించాడుపండితుడు

శైవ మత ప్రచారానికి ఈ కవిత్వం ఆలంబన మైంది ఇక్కడి నుంచే .ఇదో వరవడి .

            తర్వాత వచ్చిన వాడు పాల్కురికి సో మ నాధుడు .శైవ మతం పై దీర్ఘ నిష్ఠ ,ప్రత్యెక

వ్యక్తిత్వం ,అద్భుత పాండిత్యం తో ,అనన్య కవితా శక్తి తో ,ఒక ‘’స్రష్ట ‘’గా నిలిచి పో యాడు

.మొదట్లో నన్నయ గారి మార్గ ం లో ప్రయాణం సాగించినా ,తర్వాతా ఆ దారి వదలి

,’’ద్విపద ‘’తో సంప్రదాయ కవిగా నిలిచి గెలిచాడు .ఎనిమిది భాషలు ,అనేక శాస్త్రా లు

నేర్చిన మహావిద్వాం సు డు పాల్కురికి .కవిత్వం  కూడా ఉరుకులూ ,పరుగులే


.’’ఉదాహరణ ‘’కావ్యానికి నాంది పలికాడు .ఇది ‘’విభక్తి విధానం ‘’పై సాగే రచన .ఎనిమిది

విభాక్తు లతో రచన ఉండటం దీని ప్రత్యేకత .ఒక్కో విభక్తి కి మూడేసి పద్యాలు,ఆది  లోను

,అంతం లోను ,ప్రా స .మొదటిది వృత్త పద్యం .తరువాత రగడ అనే కలిక .మూడో ది

ఉత్కలిక .అన్ని విభక్తు లతో ఇరవై నాలుగు పద్యాలు .చివరగా ఇరవై అయిదవ పద్యం

సర్వ విభక్తు లతో ఒక వృత్త ం .చివరికి అన్కితాంత పద్యం లో కవి పేరు ఉండటం దీని

లక్షణం .మొదట తెలుగు లోను .తర్వాతా సంస్కృతం లోను బసవేశ్వరుని గురించి

,ఉదాహరణ కావ్యాలు రాసి చరిత్ర సృష్టించాడుసో మన .దీని రహస్యాన్ని విప్పి చెప్పుతూ

కవి సామ్రా ట్ విశ్వ నాద ,’’ప్రపంచం అంతా క్రియా రూపం ,అన్ని క్రియలు పరమేశ్వరుడిని

చేరతాయి .ధాతువు విభక్తి ని ఆశ్ర యించే  ఎప్పుడూ ఉంటున్ది .విభక్తి తో సంబంధం లేని

క్రియ లేదు .అన్ని విభక్తు లతో పరమేశ్వరుడిని గురించి చెబితే ఆయన సర్వ క్రియలకు

ఆధార భూతుడు అని చెప్పినట్లే ‘’అని గొప్ప విశ్లేషణ చేషారు .ఇదో కావ్య తత్త ్వం .

సాహిత్యం లో ఇదొ క నూతన పరికల్పన .తరువాత వర్ధిల్లి న ఉదాహరణ కావ్యాలకు మార్గ

దర్శనాన్ని దేశీయం గా చేసన


ి ది సో మన  ‘’బసవ ఉదాహరణ ‘’  కావ్యమే .సో మ నాధుడే

‘’బసవా ! బసవా ! బసవా !వ్రు షాదిపా!’’అన్న తోలి శతకాన్ని కూడా రాసి తెలుగు లో

శతక సాహిత్యానికి ఆద్యుడు అయాడు .

              అచ్చ తెలుగు ఛందస్సు ‘’ద్విపద ‘’ను ఎన్ను కొని ‘’బసవ పురాణం’’ రాశాడు

.ద్విపద ఐహికానికి ,ఆముష్మికానికి కారణం అన్నాడు .పాట లాగా పాడు కొనేందుకు

వీలుగా ఉండటం వల్ల జనసామాన్యానికి తన భావనలు అందుతాయని భావించాడు

.నన్నయ మొదలు పెట్టిన ‘’చంపూ ‘’పద్ధ తికి పో టీగా ఒకే పద్య పద్ధ తిని అంటే ద్విపద

పద్ధ తినిప్రవేశ పెట్టి ,సేహబాస్ అని పించుకొన్నాడు .స్వాభావిక మైన రచనకుప్రా ణం

పో శాడు .భక్తిని ,ఆవేశాన్ని కవిత్వం లో పాదు  కోల్పాడు .చారిత్రా త్మక మైన

విషయాలనువిషయాలను వస్తు వు గా తీసుకొన్న మొదటి కవి పాల్కురికి సో మనార్యుడే

.బసవడు ,పండితా రాధ్యుడు చారిత్రా త్మక మహా పురుషులు .వారికి కావ్య గౌరవం

కల్పించిన చారిత్రిక కవి . అంతే కాదు - క్రింది కులాల వారికి అగ్రా సనం కల్పించిన మొదటి
కవిగా ,నూతన మార్గా నికి దేశికునిగా నిలిచి పో యాడు . ఈయన తర్వాతా చాలా మంది

కవులు భక్తు ల చరితల


్ర ను కావ్యాలుగా రాశారు .శైవ మతానికి అధిక ప్రచారాన్ని కల్పించిన

వాడు కూడా సో మనే .పలుకు బడు లకు ,జాతీయాలకు ,సామెత లకు ఆయన కవిత్వం

నెలవు .,,కొలువు .లాక్షి ణి కులతో భేదించి ,స్వంత ప్రయోగాలు చేశాడు .కిన్నెర

బ్రహ్మయ్య మరణం తో బసవేశ్వరుడు పొ ందిన తీవ్ర దుఖాన్ని అద్భుతం గా 14 పాదాలలో

రాసి ,జాన పదులకు ఇష్ట మైన ‘’బుర్ర కధ ‘’కు బీజం వేశాడు .ఆయన కవితా ధార

మహావేగం .సుళ్ళు తిరుగుతూ ప్రవహించి మనల్ని లాక్కు పో తుంది .ఏమి చెప్పాడన్నా

ఆలోచన కంటే ఎలా గొప్పగా చెప్పాడా అని ఆశ్చర్య పో తు ఆయన కవిత్వం వెంట పరుగో

పరుగు .అందులో కొట్టు కు పో వాల్స్సిందే .ముంచి తేలుస్తా డు .అడ్డూ ఆపు లేని ఉధృత

ధృతి ఆ కవిత్వం .ఇదే పాల్కురికి సో మన ప్రత్యేకత .

            సశేషం ---మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19-5-12.---కాంప్---అమెరికా .

నవ్య దో రణలు – 3

నన్నే చోడుడు

నన్నే చోడుడు శివ కవుల సరసన చేరిన వాదు నన్నే చోడ

కవి రాజు మార్గ కవి గా ప్రసిద్ధు డు .జాను తెలుగు కు ప్రా చుర్యం తెచ్చాడు .అతని ‘’కుమార

సంభవం ‘’వరసతీ’ . కావ్యాన్ని ‘’వరసతి ‘’గా పో ల్చిన మొదటి కవి .అంతే కాదు మొదటి’’

రాజ కవి’’ కూడా .’’ప్రబంధం ‘’అనే పేరు ను చాలా సార్లు వాడాడు .’’బంధ కవిత్వాన్ని

‘’కవిత్వం లోకి దించిన మొదటి కవి కూడా .పద్యాలను సజీవ చిత్రా లుగా మలిచాడు

.కావ్యం అంతా దేశీయ వాసన గుబాళిస్తు ంది .శివభక్తు డే కాని ,శైవ మత ప్రచారం చేయని

వాడు .పరమత నింధా చేయని సంస్కారి కూడా . జాను తెనుగు తో బాటు ,’’వస్తు కవిత

‘’లేక ‘’వస్తు కావ్యం ‘’అనే అంశాన్ని మొట్ట మొదట ప్రయోగించాడు .కావ్యానికి అవసర
మైన సూక్తు లు ,వర్ణనలు ,గుణాలు ,రసాలు ,మొదలైన విషయ సామగ్రి నే ‘’వస్తు వు

‘’అన్నాడని విశ్లేషకుల భావన .’’మృదు రీతి సూక్తు లిమ్పొంద ‘’అన్న పద్యం దీనికి

ఆధారం .చోడుని పద్ధ తిని ‘’కావ్య పద్ధ తి ‘’అన్నారు .నన్నయది ఇతిహాస మార్గ మైతే ,నన్నే

చోడు నిది కావ్య మార్గ ం .ఈ రెండూ ఒకే సారి తెలుగు సాహిత్యం లో ప్రా రంభమయి నట్లు

భావిస్తు న్నారు .

కేతన

మూల ఘటిక కేతన సంస్కృతం లో దండి మహా కవి రచించిన ‘’దశ కుమార చరిత్ర

‘’అనే కావ్యాన్ని తెలుగు లో ‘’దశ కుమార చరిత్ర ‘’గా రాశాడు .తిక్కన గారికి దీన్ని

అంకితం చేశాడు .ఇలా తెలుగు లో ఒక కవి ఇంకో కవి కి అంకితం ఇవ్వటం కేతన తో

ప్రా రంభమైంది .కొత్త దారి తొక్కి మార్గ దర్శి గా నిలిచాడు .స్వతంత్ర కేతనం ఎగుర వేశాడు

.’’అభినవ దండి ‘’అని పించు కొన్నాడు .నానుడులు ,సామెతలు కుమ్మరించాడు .’’కవిత

జెప్పి యుభయ కవి మిత్రు మెప్పింప –నరిది బ్రహ్మ కైనా ‘’అని తన కావ్యాన్ని కవి బ్రహ్మ

తిక్కన మెచ్చి నట్లు చెప్పు కొన్న ఘటికుడు .’’విజ్ఞా నీశ్వ రీయం ‘’అనే ధర్మశాస్త ్ర గ్రంధాన్ని

కూడా రాసి ,శాస్త ్ర రచనకు శ్రీ కారం చుట్టా డు .కధా కావ్యానికి ఆద్యుడు కేతన అని పించు

కొన్నాడు .

మారన

తెలుగు లో పురాణ రచన చేసిన మొదటి కవి మారన .’’మార్కండేయ పురాణం

‘’ఇతని కావ్యం .ఈయనా తిక్కన గారి శిష్యుడే .కవిత్వ రచన లో తిక్కన ను

అనుసరించాడు .అల్ల సాని పెద్దనా మాత్యుని ‘’మను చరిత’్ర ’కు ప్రేరణ –మారన గారి

మార్కందేయమే .ఈ పురాణం నుంచే పెద్దన ‘’స్వారోచిష మనువు ‘’కధ ను స్వీకరించాడు


.పెద్దన కవిత్వం మారన మార్గా న్నే అనుసరించింది.పురాణం అయినా ఆహ్లా దం గా

చెప్పగలిగాడు .పురాణ రచనకు ఆద్యుడై ,తరువాతి వారికి మార్గ దర్శి అయాడు మారన

.కవిత్రయం సరసన నిలవ గలిగిన సంస్కారి .నిగర్వి .’’అఖిల విబుధ సభా పర్వమై

,జగజ్జ నాలికి గర్వ పర్వ మై ,యధిక పుణ్య యోగి హ్రు చ్చాంతి పర్వ మై యొప్పు దాని

,హరగునో జ్వల మణి అయిన దాని ’’గా మార్కందేయాన్ని రచించానని బుధ జన

విధేయం గా చెప్పు కొన్నాడు .శ్లేష తో పర్వాన్ని పురాణాలకు అన్వయించాడు

.సుకుమారత్వం ,సూక్ష్మ రీతి మారన ప్రత్యేకత .సాత్విక గుణ పరి పూర్నుడిగా మారన

కవి ప్రశంశ నేయుడు .

హుళక్కి భాస్కరుడు

రంగ నాద రామాయణం ద్విపద రామాయణం అయితే ,భాస్కర రామాయణం

చంపూ రామాయణం .కవి పేరు మీదే ఈ రామాయణం వర్దిల్లటం కొత్త దనం .భారతాన్ని

కవిత్రయం తెనిగించి నట్లే భాస్కర రామాయణమూ బహు కృతం అయింది .బాల ,కిష్కింద

,సుందర కాండాలను కుమారుడు మల్లికార్జు న భట్టు ,అయోధ్య కాండ ను భాస్కరుని

శిష్యుడు రుద్ర దేవుడు ,అరణ్య ,యుద్ధ కాండాలలో ఎక్కువ భాగం భాస్కరుడు రాశారు

.యుద్ధ కాండ చివరి భాగాన్ని ,భాస్కరుని స్నేహితుడు అయ్యలార్యుడు రాశాడు .కవి

చతుష్ట యం దీన్ని పూర్తీ చేయటం కొత్త దనం .భారతం ,రామాయణం తెలుగు లో

బహుక్రు తం అవటం యాదృచ్చిక చారిత్రా ర్మక సంఘట నం .నలుగురు రాసినా ,అందు లో

భాస్కరుని వంతు స్వల్పమే అయినా ,కావ్యం భాస్కరుని పేరు మీదే ఉండటం కొత్త గానూ

,వింత గానూ వుంది .నన్నయ ,తిక్కన లకు దీటైన కవి అని భాస్కరుడు కీర్తి పొ ందాడు

వాల్మీకానికి చాలా దగ్గ రగా ఉండేట్లు ,ఔచిత్య వంతం గా ఉండేట్లు రచన సాగింది .ఇంకో కొత్త

విషయం ఏమి టంటే శ్రీ రాముని ఒక మహా మానవుని గా చిత్రించి నూత్న పో కడలు

పో యాడు భాస్కరుడు .ప్రౌ ధత్వం తో పాటు ,వ్యంగ్య వైభవాన్నీ రుచి చూపించాడు


.’’బహులాన్ద్రో క్తి మయ ప్రపంచం ‘’అని భాస్కరున్ని నాచన సో మన సరసన కూర్చో

బెట్టా డు ‘’వసు కారుడు ‘’రామ రాజ భూషణ భట్టు మూర్తి కవి .

సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-5-12.—కాంప్—అమెరికా

నవ్య ధో రణులు --4

గోన బుద్దా రెడ్డి

తెలుగు లో ద్విపద రామాయణాన్ని గోన బుద్దా రెడ్డి రాశాడు ..తండ్రి పేరు విథల

రాజు .అది పాండు రంగని పేరు .ఆ పేరు లోని ''రంగ''పదం తో ''రంగ నాద రామాయణం

''గా ప్రసిద్ధి .చెందింది అని అందరు అంటున్న విషయం .పాటలుగా పాడు కోవ టానికి

వీలుండటం తో ,సామాన్య జనానికి అందు బాటైంది .వాల్మీకి రామాయణం లో లేని

కధలను ఇందు లో చొప్పించాడు .ఆధ్యాత్మ రామాయణం కధలను చేర్చాడు .అహల్య శిల

అవటం , ,లక్ష్మణుడి నిద్ర ను భార్య ఊర్మిళ తీసు కోవటం ,,మంధర కాలును శ్రీ రాముడు

చిన్న తనం లో విరగ గొట్టి నందుకే ఆమెకు రాముని పై పగ కలగటం ,సీతాపహరణ

సమయం లో లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయటం ,వంటి సన్ని వేశాలన్నీ అవాల్మీకాలే

.అలాగే రావణుడి పాతాళ హో మం ,,సేతు బంధనం లో ఉడత సాయం ,ఆయన

సృష్టించినవే .అయితే అవన్నీ జనామోదాన్ని పొ ందటం విశేషం .వాల్మీకం లో శ్రీ రాముడు

అవతార పురుషుడు అయితే ,రంగనాధం లో సాక్షాతూ శ్రీ మహా విష్ణు వు గా నే భావించి

రచించాడు .రావణాసురున్ని కూడా ఉదాత్త ం గా చిత్రించి ,ప్రతి నాయకుని సామర్ధ్యాన్ని

బాగా పెంచాడు .అప్పుడే నాయకుని సామర్ధ్యం కు విలువ హెచ్చు తుంది అని అని

చూపెకొత్త చూపు ఇందులో కన్పిస్తు ంది .పునరుక్తి గా కొన్ని పదాలు వాడి ,విషయ

ప్రా ధాన్యాన్ని పెంచటం మరో విశేషం .పాత పడి పో యిన మాటల మూట లన్నీ వది
లించేశాడు .కొత్త మాటలకు అభిషేకం చేశాడు .నవ్యత కు ప్రా దాన్యమిచ్చాడు .ప్రసన్న

దారాళ శైలి లో ఉండటం తో ద్విపద కావ్యాల్లో శిఖరాయ మానం అయింది ''రంగనాధం

''.జాను తెనుగు వైభవం తో పండిత ,పామర రంజక మైంది .

గౌరన

గౌరన నవనాధ చరిత్ర ను ,హరిశ్చంద్ర చరితన


్ర ు ద్విపద కావ్యాలుగా రాశాడు

.తెలుగు దేశం లో హరిశ్చంద్ర కధ గౌరన రాసిన కధ ను బట్టే ప్రచారం లోకి వచ్చింది

..కరుణ రస ప్రధానం గా సాగింది .

తాళ్ళ పాక కవులు

అన్నమయ్య అని పిలువ బడే అన్నమాచార్యులు ''శృంగార మంజరి ''అనే

ద్విపద కావ్యం రాశాడు .ఈయన కుమారుడు చిన్నన్న మాత్రం ద్విపద కవుల్లో

అందులోను శ్రీ వైష్ణవ సంప్రదాయ కవుల్లో పేరు పొ ందాడు .పరమ యోగి విలాసం ,అష్ట

మహిషీ కల్యాణం ,ఉషా కల్యాణం చిన్నన్న గారి పెద్ద రచనలు .అన్నమయ్య చరిత్ర ను

ద్విపద కావ్యం గా రాశాడు .అందుకే'' చిన్నన్న ద్విపద కేరుగును ''అనే పేరు వచ్చింది

.అన్నమయ్య పడ కవితలు రాసి పడ కవితా పితామహు డైనాడు .తెలుగు లో పడ

కవితలకు ఆద్యుడు అన్నమయ్య .

ద్విపద కవిత్రయం

ఆది పర్వం నుండి ద్రో ణ పర్వం దాకా ,(సభా పర్వం లేకుండా )ఆరు పర్వాల

భారతాన్ని బట్టే పాటి తిమ్మన ,సభా పర్వాన్ని బాల సరస్వతి ,కర్ణ పర్వం నుంచి స్వర్గా

రోహణ పర్వం వరకు ఆత్కూరి సో మన అనే కవిత్రయం రచించటం కొత్త మార్గ మే అయినా

,అది'' ఆది కవిత్రయాన్ని ''ఆదర్శం గా గ్రహించటమే అవుతుంది .ఇందులో ఇంకో విశేషం

కూడా ఉంది .తిమ్మన అరణ్య పర్వాన్ని సంగ్రహం గారాస్తే ,సో మన ఆ పర్వాన్ని సంపూర్ణం

గా రాయటం విశేషం .భారత అరణ్య పర్వాన్ని నన్నయ్య గారు కొంత రాసి వదిలేస్తే ఎర్రా
ప్రగడ పూర్తి చేసి నట్లు ఇక్కడ సో మన ఆపని చేయటం తమాషా .అక్కడా ఇద్ద రే ,ఇక్కడా

ఇద్ద రే ..అదీ అరణ్య పర్వ విషయం లోనే అలా జరగటం తమాషా గా వింతగా ఉంది .ఎర్రన

చేసింది పూరణం .ఇది సర్వ సమగ్రత్వం ..ఒకే పర్వాన్ని ఇద్ద రు రాయటం మనకు కన్పించే

నవ్యత్వం .తరిగొండ వెంగమాంబ ''రాజ యోగ సారం ''అనే ద్విపద కావ్యం రాసి ,మహిళా

కవులకు ప్రో త్సాహాన్నిచ్చింది ..బసవ పురాణం నుంచి ఇప్పటి దాకా ద్విపద ధార

అవిచ్చిన్నం గా కొన సాగింది ..

శ్రీ నాద కవి సార్వ భౌముడు

కనకాభి షేకం తో పాటు పడ రాని కష్టా లలు పడ్డ కవి శ్రీ నాధుడు .''చాటువు ''కు

ప్రా ణం పో శాడు .ప్రియమైన అందమైన మాటే చాటువు ..ఎన్నో చాటువులు ఆయన పేరు

మీద చలామణి లో ఉన్నాయి .''పద ప్రసిద్ధ ధారా ధుని ''అని పించు కొన్నాడు .ఆయనది

ప్రవాహ లక్షణ కవిత్వం .చాలా కావ్యాలను ,చాలా రకాలుగా రాసి వైవిధ్యం లో కొత్త దారి

తొక్కాడు శ్రీ నాధుడు .మంజరీ ద్విపద లో ''పల్నాటి వీర చరిత్ర ''రాశాడు .చాలా క్షేత్రా లను

స్వయం గా దర్శించి ,ఆయా క్షేత్రమహాత్మ్యాలను కావ్యాలుగా రాశాడు .''క్షేత్ర మాహాత్మ్యం

''అనే కొత్త కావ్య శాఖను ఆరంభించాడు ..ప్రఖ్యాత ఆలన్కారికుడు కుంతకుడు చెప్పిన

''వక్రో క్తి ''ని తెలుగు లో అద్భుతం గా పండించిన వాడు శ్రీ నాధుడు .ఇంతకీ వక్రత అంటే

వక్ర మార్గ ం కాదు .విషయాన్ని చెప్పటం లో ,పద ప్రయోగం లో ,సమాస కూర్పు లో

,అలంకారాలను కూర్చటం లో ,భావ చిత్రణ లో ,,చమత్కారం గా ఎవరూ చెప్పని కొత్త

విధానం లో అందం గా చెప్పటమే వక్రతఅననిర్వచించారు పెద్దలు .శివుని శిరస్సు పైనున్న

చంద్ర వంక ,చండికా దేవి బిగువైన స్త న ద్వయం ,సరసత్వం గల కావ్యాలే చిరకాలం

జీవిస్తా యని శ్రీనాధుని నమ్మకం .తనది ''కర్నాట భాష ''అన్నాడు .అంటే చెవికి ఇంపైన

భాష అని అర్ధం .ఈ మాటను కూడా కొత్త గా ,మొదటి సారిగా వాడిన కవి శ్రీనాదుడే .ఉక్తి

చమత్కారం ఉంటేనే కావ్యానందం లభిస్తు ంది .శివుని పై కాశీ ఖండం , ,,భీమ ఖండం ,హర

విలాసం ,వంటివి రాసిన పరమ మాహేశ్వర భక్తు డు .పేరు లో శ్రీ మహా విష్ణు వు ఉన్నా .ఆ

విధం గా హరిహరాద్వైతి అనవచ్చు .ఆయన శివుని తో తిరగాడే చేలికానిగా ,కన్పిస్తా డు


.దైవం గా శివున్ని దూరం గా ఉంచలేదు .అనేక క్షేత్రా లు తిరగటం వల్ల అఖండత్వానికి

,సమైక్యత కు స్పూర్తి గా నిలిచాడు .ఇదీ అప్పటికి కొత్త సంగతే .రామ రాజా భూషణుడి

మాటల్లో చెప్పా లంటే ''వాగను శాసనుడు అనే బ్రహ్మ యే నన్నయ -ఆది శేషుడు తిక్కన

-సిరికి హరి అయిన విష్ణు మూర్తే శ్రీ నాధుడు .-సో ముడు చంద్రు డు ,భాస్కరుడు

ఆదిత్యుడైన కవి భాస్కరుడు ,''తెలుగు లో కావ్యాన్ని నన్నయ సృష్టిస్తే ,తిక్కన నిల బెడితే

,శ్రీనాధుడు కాచి రక్షించాడని భట్టు మూర్తి గారి భావన .వీరితో పాటు సో మన ,భాస్కరుడు

చంద్ర సూర్యుల్లా ప్రకాశింప జేశారట .''శ్రీనాదుడిని -యుగ కర్త ''అన్నారు .ఏ యుగం ?అని

ప్రశ్నిస్తే ''కావ్య యుగం ''అని సమాధానం .ఇదే ప్రబంధ పూర్వ యుగం కూడా .ఇక్కడి

నుంచే కవిత్వం అనువాద బాట వదిలి ప్రబంధ రచనకు మార్గ ం చూపించింది ..ఎంతో మంది

కవులకు శ్రీ నాధుడు ఆదర్శం .హర్షు డు రాసిన నైషద కావ్యాన్ని తెలుగు లో ''హర్ష నైషధం

''గా తన ప్రతిభా పాటవాలతో రాశాడు .దీని లో శ్రీనాధుడు కవితా విశ్వ రూపం

దర్శనమవుతుంది .గౌడ డిండిమ భట్టు కంచు దక్క ను కూడా పగుల కొట్టి రికార్డు

సృష్టించాడు .కనకాభి షేకం చేయించుకొన్న తొలి తెలుగు కవి .స్వీయ వ్యక్తిత్వాన్ని

కవిత్వం లో సీస పద్య నిర్మాణం లో చూపించాడు .సీసం అంటే శ్రీనాదుడే అనే ముద్ర

పడింది .దానిపై సాధికారికత తో పాటు ''సరి లేరు నా కెవ్వరూ''అని పించు కొన్నాడు కవి

సార్వ భౌ ముడైన శ్రీ నాధుడు .

 నవ్య ధో రణులు –5

పో తనా మాత్యుడు

       తెలుగు భారతం సంస్కృత భారతం కంటే పరిమాణం లో చిన్న దైనదే .పో తన
భాగవతం మాత్రం వ్యాస భాగ వానుని భాగవతం కంటే పెద్దది అవటం కొత్త విషయం .దీనికి
కారణం భక్తీ కధ వస్తే పో తన పరవశం తో పెంచి రాసేయట మే .పో తన సహజ పాండిత్యం
ఉన్న కవి అవట మూ నూతన విషయమే .తెలుగు లో ఎన్నో కావ్యాలున్నా పో తన
భాగవతమే పండిత ,పామర రంజక మైంది .కరతలా మలకమూ అయింది .దీనికి కారణం
భక్తీ ,ఆర్ద్రత .అంత్య ప్రా సలకు అన్నప్రా సన చేసింది పో తనే .వైష్ణవ భక్తీ సాంప్రదాయానికి
ప్రతీక గా పో తన భాగవతం నిలిచింది .అన్నమయ్య మొదలైన తద  నంతర  వైష్ణవ
భక్తు లకు పో తన్నీ దారి చూపించాడు .మందార మకరంద తున్ది లం గా పద్యాలను చెప్ప
టం తో తెలుగింట పో తన పద్యాలు అందరి నోట నినదించాయి .రుక్మిణీ కళ్యాణం ,గజేంద్ర
మోక్షం ,నిత్య పారాయణీయ మయ్యాయి .ఇంత బాగా జనసామాన్యాన్ని అలరించిన కవి
పో తన ఒక్కడే అవటం విశేషం .అంత వరకు భాగవతం జోలికి పో క పో వటమూ పో తన్నకు
బాగా కలిసొ చ్చింది .

అన్నమాచార్యులు

    అన్నమయ్య గా తెలుగింట సుపరిచితుడు అన్నమా చార్యులు .జాన పదులు పాడు


కొనే అనేక రకాల పదాలను భక్తీ వైభవం టో ఊరేగించిన వాడు తాళ్ల పాక
అన్నమాచార్యులు .శృంగారాన్ని భగవత్ ఉద్దేశం గా పరిణతి చెందించాడు .తిరుమలేశుని
దివ్య సన్నీ దానం లో ఆస్థా న కవి అని పించు కొన్నాడు .పద  కవితకు తెలుగు లో
పితామహుడు అని పించు కొన్నాడు .సంకీర్తనలకు ఆచార్యుడే కాదు ,ప్రా గాచార్యుడు
కూడా .జాన పదుడు కాని కవి రాసిన జానపద గీతాలు అన్నమయ్యవి .ఇదీ ఇక్కడ
విశేషం .ముప్పై రెండు వేల  పదాలను  ఎంతో వైవిధ్య భరితం గా రాశాడు . వాటిలో
దక్కింది పద్నాలుగు వేలు మాత్రమే .అందులో ఆధ్యాత్మికాలు ,శృంగార కీర్తనలూ
ఉన్నాయి .’’జో అచ్యుతానంద ,జోజో ముకుందా ‘’అన్న జోల పాట పో తన్న గారి పద్యాల
తర్వాతా బహుళ ప్రచారం పొ ందింది తెలుగు నేల మీద .జాన పద శైలితో భక్తిని ,మేళవించి
,వైష్ణవ సంప్రదాయానికి అద్భుత ప్రచారం కల్పించి ,కొత్త బాట వేసిన వాడు అన్నమయ్య .

జక్కన –అనంతామాత్యుడు

            తెలుగు లో కేతన రాసిన ‘’దశ కుమారచరిత్ర ‘’,మంచన రాసిన ‘’కేయూర


బాహు చరిత్ర ‘’కధా కావ్యాలకు సంస్కృతం లో దండి రాసిన ‘’దశ కుమారాచరిత్ర ‘’,రాజ
శేఖరుడు రాసిన ‘’విద్ద సాల భంజిక ‘’ఆధారాలు .కాని స్వతంత్రం గాకదా కావ్యాలు రాసి
తోలి ప్రయత్నం తోనే శిఖా రాగ్రా లు చేరిన వారుజక్కన ,అనంతయ్య.జక్కన ‘’విక్రమారక
చరిత్ర ‘’,అనంతా మాత్యుని ‘’భోజ రాజీయం ‘’తోలి తెలుగు స్వతంత్ర కావ్యాలు .ఇలా ఇద్ద రు
ఒకే సారి కొత్త మార్గా లు చూపటం ఒక వింత .పశువులు ,పక్షులు ,క్రింది తరగతి
మనుష్యులకు కావ్యం లో స్తా నం కల్పించి ,పాత్రలను చేయటం కొత్త ఒరవడి .ఇంతే కాదు
వీరిద్దరూ తమ కావ్యాలను’’నవ్య కావ్యాలు ‘’అని తామే చెప్పు కోవటం గుర్తు ంచు కొదగిన
విషయం .విక్రమార్కుని పేర ప్రచారం లో ఉన్న అనేక కధలను గుది  గుచ్చి జక్కన రాస్తే
,చారిత్రిక పురుషుడు కాని భోజ రాజు ను ఆధారం గా చేసుకొని నీతి ,భక్తీ వగైరా
సామాజికామ్శాలను కధలను రాశాడు అనంతయ్య .అనంతుడుఛందో దర్పణం  కూడా
రాశాడు .అది ఆయన పేర చలా మణిఅయింది .

  సశేషం ---------మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ --22 -05 -12 -కాంప్--అమెరికా .

నవ్య ధో రణులు –6(చివరి భాగం )

                                                       

కదిరీ పతి –ఆయ్యల  రాజు  నారాయణా మాత్యుడు

        కధా కావ్యాల పరంపర లో ‘’శుక సప్త తి ‘’,’’హంస విం శతి ‘’వచ్చాయి .మొదటి
దాన్ని పాల నేరి కదిరీ పతి ,రెండో దాన్ని అయ్యల రాజు నారాయణా మాత్యుడు రాశారు
‘’.రంకును’’ చివరిదాకా వర్ణించి చెప్పి ,దాని జోలి కి వెళ్ళ వద్ద ని చివర్లో నీతి బో ధించారు
.అయితే ఆనాటి ఆచార వ్యవ హారాలు ,వృత్తు లు ,వాటి విశేషాలు ,వేష భాషలు ఇందులో
వర్ణించటం తో’’ క్రా నలాజికల్ సమా చారాన్ని’’’’ ఇచ్చేవిగా ,అంటే సాంఘిక చరితక
్ర ు
సంబంధించి నవి గా ప్రత్యేకించి వీటిని పేర్కొంటారు ‘’.కధా కావ్యాలను ‘’విజ్ఞా న సర్వస్వం
‘’గా మార్చి కొత్త దారి చూపించటం వీరి ప్రత్యేకత.’’అన్నారు కోవెల సంపత్కుమారాచార్యుల
వారు .

పిల్లల మర్రి పిన వీర భద్రు డు

            సరస్వతీ దేవి ని కావ్యారంభం లో స్తు తించి అనుగ్రహం పొ ందిన వాళ్ళే మన


కవులంతా .కానీ ‘’వాణి నా రాణి’’అని మీసం మెలేసి ,రొమ్ము చర్చు కొని చెప్పిన వాడు
పిన వీర భద్రు డు .ఇదే ఇతని కొత్త దో రణి.రాణి అంటే ‘’రాజ్ని‘’అనే అర్ధం కొందరు దీనికి
చెప్పారు .మరీ అంత మోటుగా అంటాడా అని వారి సందేహం .’’వాణీ సహస్రం ‘’లో’’
రాణి’’అనే మాట ఉందట .అందుకే సరస్వతి దేవి తన’’సాహిత్య సామ్రా జ్ఞి ‘’ అన్నాడు అని
భావించారు .ఆయన వాగ్దేవీ మంత్రో పాసకుడట .అందుకే అన గలిగాడు .ఆమె అనుగ్రహ
ప్రసాదం లభించింది .తెలుగు లో మొదటి కవిత్రయం నన్నయ ,తిక్కన ,ఎర్రన –రెండవ
త్రయం –జక్కన ,శ్రీ నాధుడు ,పిన వీర భద్రు డు .మూడవ కవి త్రయం పెద్దన ,రామ
లింగడు ,రామ రాజ భూషణుడు అని గుంటూరు శేషేంద్ర శర్మ ఒక చక్కని విభజన చేశారు
.పిన వీరన జైమిని భారతం ,శృంగార శాకుంతలం కూడా రాశాడు .సంస్కృతం ,తెలుగు
పదాలతో పద్యాలను సవారీ చేయించాడు .మన్మోహనం గా పిల్లల మర్రి రచనలు హాయిగా
మర్రి వృక్షపు నీడ లో సేద దీర్చి నట్లు ంటాయి .

జక్కన

    ‘’చక్కన నీవై దుష్య ము ,-చక్కన నీ కావ్య రచన చాతుర్యంబుల్ –చక్కన నీ


వాగ్వైఖరి –చక్కన నీ  వంశ మహిమ –జక్కన సుకవీ ‘’అని తనను తన విక్ర మార్క చరిత్ర
కావ్యాన్ని అంకితం తీసు కొన్న సందర్భం లో ‘జన్నయ సిద్ధ మంత్రి ‘’ అన్నట్లు గా జక్కనే
రాసుకొన్నాడు .’’వక్రత’’లేకుండా రుజుమార్గ ం లో కవిత చెప్పటం ఇతని ప్రత్యేకత .’’నవ
‘’అనే శబ్ద ం జక్కనకు చాలా ఇష్ట ం .అందుకే ‘’నవ శబ్దా ర్ధ రసాను బంధ పదవిన్యాస క్రియా
లంకార శ్రవణా నంద కధా సుధా మయ ,మహా సారస్వతాంబో ధి లో రసజ్ఞు లు అవలీల గా
విహరిస్తా రు ‘’అని చెప్పాడు .ఆయనకు ప్రేరణ భారవి కవి చెప్పిన ‘’క్షణే క్షణే యన్నవతా
ముపైతి ‘’అంటారు పండితులు .ఉపమా ,ఉత్ప్రేక్ష లతో కవిత్వాన్ని చాలా మంది కవులు
అలంకరిస్తే ,స్వభావోక్తి కి పట్ట ం కట్టి  నవ్యత్వాన్ని నిరూపించాడు జక్కన ‘’ప్రతి పద్యం
లోను ,ఏదో ఒక చోద్యం’’ ఉండాలని ఆరాట పడ్డా డు .‘’ఆ బాట పట్టా డు .తన ఆలోచన లోని
నవ్యత ను తాను’’ సీస పద్యాన్ని సంస్కృతం లో రాసి ‘’మరీ చూపించాడు .అందుకే జక్కన
కవిత చిక్క న ,చక్కన నవ్య భావనా విలసిత మైంది .

కొరవి గోపరాజు

                ‘’సింహాసన ద్వాత్రింశిక ‘’కధా కావ్యాన్ని రాసిన కొరవి గోప రాజు కవి
,పండితుడు,వీటికి మించి శాస్త జ్ఞు
్ర డు .నాట్యం ,శకునం ,కామం ,యోగం ,స్వప్నం
మొదలైన శాస్త్రా లను లోతుగా అధ్యనం చేసి లోతు పాతు  లను తెలుసు కొన్న వాడు
.శాస్త ్ర సిద్ధా ంతాలను సమర్ధ వంతం గా కావ్యాలలో రాసిన మొదటి కవి గోప రాజు .తన
కావ్యాన్ని ‘’హరి హర నాధుడు ‘’కు అంకితం చేసిన చివరి కవి కూడా అవటం ఒక విశేషం
.పురోహితులను ,చింత కాయలను కూడా కవిత్వం లో బంధించాడు
‘’.సామెతలఆమెతలు’’ పుష్కలం .సూక్తు లు ,పలుకు బడులు దట్టించి తెలుగు ను పరి
పుష్ట ం చేశాడు .వినూత్న కొరవి చేత ధరించి వెలుగు ప్రసాదించాడు .

నంది మల్ల య  -ఘంట సింగన

           ఇప్పటి వరకు మనం చూసిన తెలుగు  సాహిత్య రంగం లో తొలి జంట కవులు
నంది మల్ల య్య ,ఘంట సింగన ..అదేవీరి నవ్యతా ,నాణ్యత .వీరిద్దరూ ‘’శరీరం ,ప్రా ణం
‘’లాగా ఉన్నారని.ప్రతి పద్యాన్ని ‘’చారు ఫణితి ‘’లో చెప్పగలరని ,వీరిద్దరూ కలిసి రాసిన
‘’వరాహ పురాణాన్ని ‘’అంకితం పొ ందిన సాళువ నరస రాజు అన్నాడట .వ్యర్ధ పదాలు
(జల్లు లు )లేకుండా అల్పాక్షరాలతో ,అనల్పార్ధం గా రచించారని ఈ జంట కు పేరుంది .ఈ
జంట  అరాసిన మరో కావ్యం ‘’జ్ఞా నం అనే చంద్రు ని ఉదయం ‘’అయిన ‘’ప్రబో ధ
చంద్రో దయం ‘’అనే నాటకం .ఇది ‘’విశ్వ సాహిత్యం లోనే అపురూప నాటకం ‘’గా పరిగణింప
బడింది .జీవన వేదాంతానికి చెందిన అతి సులభ ,సరళ రచన ‘’.వేదాంత రస పాకాన్ని
గ్రో లిన వారెవరూ ,మళ్ళీ తల్లి పాలు గ్రో లరు –కోరరు ‘’అన్నారు విజ్ఞు లు .అంటే మళ్ళీ జన్మ
అనేది ఉండదు అని నిశ్చితాభి ప్రా యం .అద్వైత సిద్ధా ంత బో ధకం గా ఉన్న నాటకం ఇది
.’.దీన్ని ‘’ప్రబంధం ‘’లా రాసి నవ్యత ను ,నాణ్యత ను సాధించారు వీరు .కనుకనే వారిద్దరిని
స్మరిస్తు న్నాం .సంస్కృతం లో ‘’కృష్ణ మిశ్రు డు ‘’రాసిన  ఈ నాట కాన్ని ప్రబంధం గా మార్చి
నూత్న వరవడి సృష్టించిన తొలి  జంట కవులు వీరు .వ్యక్తు లు వేరన
ై ా ,కవిత్వం మాత్రం
ఒక్కరే రచించి నట్లు రాయటం మహా గొప్ప విషయం .నవతను కవిత లో సృష్టించారు
.జంట కవిత్వానికి ఆద్యులై వంద నీయు లైనారు .వీరి రచన లో ‘’సూక్తి వైచిత్రి ‘’అధికం
..ఉదాత్త మైన రచనను  సముదాత్త ం  గా పో షించారు .ఈ జంట కవుల రచన ‘’సూక్తి
భాండారం ‘’అన్నారు మహా పండితులు శ్రీ మల్ల ం పల్లి శరభేశ్వరార్యుల వారు ..ఇలా
నన్నయ్య నుండి నంది మల్ల య్య వరకు ఎందరో కవులు తెలుగు సాహిత్యం  లో ఎన్నో
నవ్య రీతులను వెలయింప జేసి , మలుపులు తిప్పి ,అభ్యుదయ మార్గ ం లో ప్రయాణం
చేసి మహా గౌరవాన్ని పొ ందారు .తాము ధన్యులై .మనల్నీ ధన్యులను చేశారు
.ఎప్పటికప్పుడు తెలుగు సాహిత్య సరస్వతి కి నూతన అలంకారాలను సంత రించి
వినూత్న శోభ ను చేకూర్చారు .’’జయంతి తె సుక్రు తినో  రస సిద్ధా ః కవీశ్వరః ‘’.

’కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి

’కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి-1

కేరళలో పుట్టి ,మద్రా స్ ,మైసూర్ లలో చదువు ఉద్యోగ 0 చేసి ,పుట్ట పర్తి చేరి శ్రీ
సత్యసాయి బాబా ఆంతరంగికుడై ,మొట్ట మొదటి బాబా జీవిత చరితన
్ర ు ఆయన ప్రేరణతోనే
రచించి ఆయనతో దేశమంతా పర్యటించి ఆయన ఆదేశం తో దేశాలు తిరిగి సాయి
ప్రేమామృతాన్ని ప్రజలకు పంచి ,’’సనాతనసారధి ‘’కి రధ  సారధియై  ఆలిండియా
రేడియోకి ‘’ఆకాశవాణి ‘’సార్ధక నామధేయాన్ని అందించి , ఉద్యోగకాలం లో ఎవరికీ తట్ట ని
ఎన్నో సేవా కార్యక్రమ  కస్తూ రికా పరీమళాన్ని వెదజల్లిన పుణ్యమూర్తి ప్రొ ఫెసర్ నారాయణ
కస్తూ రి  బహుభాషా కోవిదుడు .
 అందరి చేతా  ఆప్యాయంగా ‘’కస్తూ రి ‘’అని పిలువబడే నారాయణ కస్తూ రి కేరళలో కస్తూ రి
రంగనాథ శర్మగా నారాయణ శర్మ పుత్రు డిగా 25-12-1897 న ఉత్త ర తిరువాన్కూర్ లో
ని త్రిపునిత్తూ ర లో జన్మించాడు.  పుట్టిన 11 వ రోజున తల్లి అర్జు నుడు ప్రతిష్టించిన స్థా నిక
పార్ధసారధి  దేవాలయానికి తీసుకువెళ్లి స్వామికి ఎదురుగా నేల మీద పడుకో బెట్టింది
.ఆమెకు స్వామి ఏదో సందేశం ఇచ్చినట్లు భావన కలిగింది ..అలాగే రోజూ ఎత్తు కొని వెళ్లి
స్వామి దర్శనం చేయించేది .అమ్మతండ్రి అంటే తాత దేవాలయ ఎక్సి క్యూటివ్ ఆఫిసర్
..పెళ్లి నాటికి  తండ్రివయసు 18 ,తల్లికి 12 . .నామకరణం నాడు తండ్రి అకస్మాత్తు గా
కొడుకుకు ‘’కస్తూ రి రంగనాధ ‘’అని పేరుపెట్టా రు .ఇంతవరకు కస్తూ రి పేరు ఆ ఇంట ఎవరికీ
లేదు . సంప్రదాయం ప్రకారం కస్తూ రి రంగనాధ శర్మ అయ్యాడు . కేరళ ,తమిళనాడులలో
తండ్రిపేరు ఇంటిపేరు అవుతుందికనుక తర్వాత నారాయణ కస్తూ రి అని షార్ట్ నేమ్
పెట్టు కొన్నాడు . శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి నుదుట ఉండే నిలువు బొ ట్టు కస్తూ రితో
పెడతారు .దాని సుగంధం ఎంతో దూరానికి వ్యాపిస్తు ంది .అలాగే ఈ కస్తూ రి సేవా
పరిమళం కూడా బాగా వ్యాప్తి చెంది సార్ధక నామం అయింది ..
 చిన్నప్పుడే తండ్రికి మసూచికం సో కి మరణించాడు .. మాతామహుడి ఇంటనే తల్లీ
కొడుకు ఉండేవారు . తాత చండ  శాసనుడు .ఆంగ్ల చదువులు ఇష్ట ం లేనివాడు . కానీ
తల్లిప్రో త్సాహం తో అదే చదివాడు .ఆకాలం లో కొచ్చిన్ రాజు తమరాజ్యం లో
బ్రా హ్మణులెవరూ తిండిలేకుండా ఉండరాదని రాజధానిని కొచ్చిన్ నుంచి త్రిపునిత్తు రకు
మార్చి అక్కడ అన్నసత్రా లు ఏర్పాటు చేశాడు .తల్లి ,కస్తూ రిని అక్కడ  హై స్కూల్ లో
చేర్పించింది .చదువుకు తిండికి ఇబ్బంది లేకుండాపో యింది .ఫిఫ్త్ ఫారం లో ఉండగా
కుమార్ అనే విద్యార్థి నాయకుడి ఆధ్వర్యం లోఒక డిబేట్ ‘’శ్రమ లేకుండా ఉచిత భోజనం
అందించరాదు ‘’ను నిర్వహించి రిజల్యూషన్ రాజుకు పంపారు .కానీ ఆయన దీన్ని ‘’లైట్
తీసుకొని ‘’అన్నసత్రా న్ని కొనసాగించాడు  . 1903 లో చేరి 1914 వరకు కస్తూ రి
చదివిన స్కూల్ రాష్ట ం్ర లోనే నంబర్ వన్ .ఉపాధ్యాయలనుప్రతిభ ప్రా తిపదికపై ఎంపిక
చేసవ
ే ారు .రాజుగారి పిల్లలు గుర్రబ్బండిలో స్కూల్ కు వచ్చేవారు .వాళ్ల కు కుర్చీలు డెస్క్
లు ఉండేవి . మిగిలినవారికి’’ తొడలే’’  డెస్క్ లు ..యువరాజు గోపాల మారార్ కస్తూ రి
క్లా స్ మేట్ .అప్పుడప్పుడు అతనితో రాజ అంతఃపురానికి వెళ్ళేవాడు ..అప్పుడు క్లా సుకు
30 మందిమాత్రమే విద్యార్థు లు  .ఉపాధ్యాయులు నిష్ఠ గా బో ధించేవారు ..హెడ్ మాస్ట ర్
గోపాలకృష్ణ అయ్యర్ రాజావారి పిల్లలకు  ట్యూషన్ చెప్పేవాడు ..యెన్ ఆర్ సుబ్బ అయ్యర్
బ్రిటిష్ హిస్టరీ చెప్పేవాడు . అప్పుడు ‘’రూల్ ఆఫ్ బ్రిటాన్నియా ‘’అందరు తప్పక నేర్వాల్సి
వచ్చేది . అప్పుడే  అన్నన్  రాసిన   ‘’పార్ల మెంటరీ ప్రా క్టీస్’’  అనే పుస్త కాన్ని
ప్రచురింపబడగా కస్తూ రి కొని చదివేశాడు . 1921  లో మైసూర్ కాలేజియేట్ హై  స్కూల్
లో హిస్టరీ బో ధిస్తూ కస్తూ రి విద్యార్థు ల చేత ‘’స్తూ డెంట్ పార్ల మెంట్ ‘’అంటే మోడల్
పార్ల మెంట్ నిర్వహింప జేశాడు .స్పీకర్ ప్రధాని,ప్రతిక్షానాయకుడు బిల్లు ప్రవేశ పెట్టటటం
చర్చ పాసవటం సవరణల ప్రతిపాదన వంటి తంతు అంతా  విద్యార్థు ల చేత చేయించి
శెభాష్ అనిపించుకున్నాడు కస్తూ రి .ఇలా అక్కడ పని చేసన
ి కాలం అంటే 1928 వరకు
ఏడేళ్లు ప్రతిఏడాది 20 ఆదివారాలలో ఈ కార్యక్రమం చేయించాడు ..సుబ్బ అయ్యర్
‘’వారన్  హేస్టింగ్ ఇంపీచ్ మెంట్ ‘’ను విద్యార్థు లతో చేయిస్తే కస్తూ రి ,ఎడ్మ 0 డ్  బర్క్ ఆంగ్ల
ప్రసంగాలు విద్యార్థు లచే చేయించేవాడు  . వాగ్ధా టికి బర్క్ నే ముందు పేర్కొంటారని
మనకు తెలుసు  .
స్టూ డెంట్ అసో సియేషన్ లో వక్త ృత్వ పో టీలు ,నిర్వహించేవాడు . వచ్చేవారం
చర్చించబో యే అంశాన్ని ముందే తెలియజేసి విద్యార్థు ల అవగాహనకు
అవకాశమిచ్చేవాడు ..ఒక విద్యార్థి ని 1913 లో తరువాతవారానికి విషయం ఏమిటి
అని అడిగితె ‘’The dippressed classes and the supression of the
oppression practised on them ‘’అని చెప్పగానే అందరూ అందరూ
అభినందనగా చప్పట్లు కొట్టా రు .డిబట
ే ింగ్ రసవత్త రంగా అర్ధవంతంగా జరిగి మంచి
ఫలితాన్నిచ్చింది అని కస్తూ రి గుర్తు చేసుకొన్నాడు  .
 పాఠశాల  గ్రంథా లయం లోని విలువైన పుస్త కాలు చదివాడు . స్కాట్ రాసిన ‘’టాలిస్మన్
‘’బాగా ఇష్ట ం .తనతోపాటు స్కాట్ మనల్నీ తీసుకు వెడతాడు అంటాడు . 1913 లో
ఇన్స్పెక్షన్ లో అధికారి ఏ పుస్త కం చదువుతున్నావని అడిగితె ‘’లెస్ మిజరబుల్స్ ‘’అని
చెబితే దాన్ని ‘’లా మిజరబుల్స్ ‘’అని పలకాలని సరిదిద్దా డని .నిజాయితీగా చెప్పాడు .
ఇంటిదగ్గ ర తాతగారు కూడా కథల పో గు .రోజూ ఏదో ఒకటి చెప్పేవాడు .. ఈ తాత
మామూలోడు కాదు బలే ముదురు .ఇంట్లో పిల్లి లేవటానికి ఎన్నో ఉపాయాలు
పన్నేవాడు .పెద్ద సంసారం .ఎంతవచ్చినా చాలేదికాదు .అందుకని  తీర్ధయాత్రలు అని
చెప్పి డబ్బున్నవాళ్ళదగ్గ ర డబ్బు దండుకొని ,యాత్ర చేసవ
ి చ్చి మిగిలిన డబ్బును రెండు
మూడు నెలలు కొంప గడవటానికి ఉపయోగించేవారు ..  
 కొచ్చిన్ రాష్ట ్ర ప్రభుత్వం రాష్ట ్ర వ్యాప్త పరీక్ష పెట్టి అందులో కస్తూ రితోపాటు అయిదుగురిని
సెలెక్ట్ చేసి నెలకు 5 రూపాయల స్కాలర్షిప్ మూడేళ్లు  ఇచ్చింది .దీనితో అతని నాలుగు
అయిదు ఆరు ఫారం ల చదువు గట్టెక్కింది .మూడు నెలలకొకసారి హెడ్ మాస్ట ర్ పిలిచి
పారితోషికం గా విక్టో రియా రాణి బంగారునాణెం అంటే 15 రూపాయల విలువకలది
ఇచ్చేవాడు .దీన్ని తాత కిస్తే వెండి  నికెల్ రాగి నాణాలు గా మార్చి నాకి పారేసేవాడు అని
చమత్కరించాడు కస్తూ రి . పెద్ద కుటుంబాన్ని మోయటానికి తాత కు మరో గొప్ప
ఆలోచనవచ్చి 7 వ ఏటఉపనయనం చేశాడు .ఒక  రోజు  పూర్ణా నదిలో కస్తూ రి ఈదటం
చూసి బాలశంకరులను మొసలి పట్టు కున్నట్లు మనవడిని పట్టు కొని సన్యాసం
తీసుకొంటాడేమోనని భయపడి గీసి గీసి బేరమాడి  600 రూపాయల కట్నం తో పెళ్లి
కుదిర్చి నాలుగు రోజులు పెళ్లి చేయించాడు ..ఈ డబ్బు నొక్కేద్దా మని ముసలాడి
ముదురుఆలోచన . కస్తూ రి తల్లి బ్రేకే వేసి  ఆడబ్బు జాగ్రత్త చేసి తన చదువుకు
ఉపయోగించిందని చెప్పాడూకస్తూ రి .ఎర్నాకుల 0 లో స్కూల్ ఫైనల్ పరీక్షరాసి
మలయాళం సాహిత్యం హిస్టరల
ీ లో రాష్ట ం్ర లో మొదటిమార్కు మొత్త ం మీద 5 వ రాంకు
సాధించి కాలేజీ చదువుకు నెలకు 10 రూపాయల  రెండేళ్ల  స్కాలర్ షిప్ కు అర్హత
పొ ందాడు . ఎర్నాకుల 0 లో  లో ఇంటర్ కు చేరి సత్ర భోజనం చేస్తూ
గడపచ్చుఅనుకొన్నాడు .కానీ సమయాలు కుదరక  ఒక విధవరాలింట్లో చిన్నగది
తీసుకొని ఆమె వండిపట
ె ్టింది తింటూ చదువుకున్నాడు .

--
కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2

మహారాజా కాలేజీ లో రెండేళ్ల ప్రి   యూనివర్సిటీ కోర్స్ పూర్తిచస


ే ి కస్తూ రి మద్రా స్ లో పరీక్ష
రాసి ఫస్ట్ క్లా స్ లో పాసై ,మద్రా స్ ప్రెసిడెన్సీ కాలేజీ లో చేరాడు .కస్తూ రి స్నేహితుడికి
మద్రా స్ యుని వర్సిటీ స్కాలర్ షిప్ కూడా కొచ్చిన్ ప్రభుత్వ స్కాలర్షిప్ తోపాటు వస్తే
అతడు కొచ్చిన్ స్కాలర్షిప్ ఉంచుకొని యూనివర్సిటీ దాన్ని వదిలేశాడు   ఇది కస్తూ రి
ఆశలపై నీళ్లు చల్లింది ..త్రివేండ్రం చేరి మహారాజా కొత్త గా ఏర్పాటు చేసన
ి కాలేజీలో చేరి
,సత్రం లో తింటూ సుబ్బయ్యర్ హితోపదేశం పై ఇండియన్ హిస్టరీ ని స్పెషలైజ్ చేసి
అక్కడ రామ కృష్ణ వివేకానంద బృందం తో పరిచయమేర్పడి అక్కడి సంస్కృత పండిట్
హిస్టరీ హెడ్ కె వి రంగస్వామి అయ్యంగార్ దృష్టిలో పడ్డా డు .. 1916 లో తానుఉంటున్న
త్రిపుత్త రకు త్రివేండ్రం 150 మైళ్ళు 32 గంటల ప్రయాణం అయితే,మద్రా స్ మూడు రె ట్ల
దూరం అయినా రైల్ లో 26 గంటలప్రయాణం అనిపించింది ..అదృష్ట వశాత్తు మద్రా స్
యూనివర్సిటీ త్రివేండ్రం లో హిస్టరీ ఆనర్స్ కోర్స్ ప్రవేశపెట్టింది .ప్రొ ఫెసర్ రంగస్వామి క్షణం
ఆలస్యం చేయకుండా కస్తూ రిని అక్కున చేర్చుకొన్నాడు .ప్రిన్సిపాల్ కస్తూ రికి గ్రిగ్
మెమోరియల్ స్కాలర్షిప్ నెలకు 12 రూపాయలు మూడేళ్లకు మంజూరు చేశాడు . అక్కడే
మేనమామ కూడా టీచర్ గా   ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చింది . ప్రొ ఫెసర్ గారి ఇంటి
లైబర
్ర ీ కస్తూ రికి బాగా ఉపయోగపడింది ..ఇక్కడే బెనర్జీ అనే రామకృష్ణా మిషన్ వ్యక్తితో
పరిచయమై ,అందులో సభ్యులను చేర్పించి నిధి సేకరణకు తోడ్పడ్డా డు .. ప్రొ ఫెసర్ గారి
రెండెడ్ల బండిలో ఆయనతోపాటు అనంతపద్మనాభ దర్శనం ,బీచ్ లకు వెళ్ళేవాడు
.ప్రొ ఫెసర్ సంప్రదాయాలను తప్పక పాటించేవాడు . అది కస్తూ రి మనసుపై గొప్ప ప్రభావం
చూపింది .ప్రొ ఫెసర్ స్కోల్లో స్ రినైసన్స్
ె ను ,ప్రో సహస్రనామం ట్రా జి, కామెడీలను
బో ధించారు ..మూడవ ఏడాది టైఫాయిడ్ వచ్చి మేనమామ ఇంట్లో వాళ్ల కు భారమే
అయినా ఉండాల్సి వచ్చింది . తాత చనిపో గా తల్లి ఇక అక్కడ ఉండలేక పో యింది
.ఇప్పుడు తల్లిని కూడా తెచ్చి మేనమామకు మరింత బరువు నెత్తి కెత్తా డు .

  21 వ ఏటా హిస్టరీ ఆనర్స్ డిగ్రీ చేతబట్టి తల్లిని పెళ్ళాన్ని పో షించుకోవటానికి త్రివేండ్రం
హై స్కూల్ టీచర్ అయ్యాడు . 1919 లో కుటుంబం పెట్టా డు . మద్రా స్ ప్రెసిడెన్సీమొత్త ం
లో   ఆనర్స్ లో రెండవ స్థా నం   పొ ంది ఇక్కడ బతకలేక బడిపంతులయ్యాను
అనుకొన్నాడు   .ప్రొ ఫెసర్ గారు ఐ ఏ ఎస్ పరీక్షలు రాయమన్నాడుకాని ‘’విత్తు లు ‘’లేక
లా కాలేజీలో ఉదయం సాయంత్రం క్లా సులకు హాజరై చదివాడు . అదృష్ట ం తలుపుతట్టి
మాస్ట ర్ ఉద్యోగ జీతం యాభై శాతం పెరిగింది ..అక్కడ దామోదరన్ పొ ట్టి అనే
‘’డబ్బులావు ‘’   మనిషి పరిచయమై   తానూ సంపాదకుడుగా ఉన్న ‘’పీపుల్స్ ఫ్రెండ్
‘’పత్రికకు ’’ ఘోస్ట్ రైటర్’’గా ఉండమని కోరాడు ..తనతరఫున తెచ్చే ప్రతిపత్రికకు 15
రూపాయలు ముట్ట చెబుతానని ఆశ చూపించాడు .సరే నని హాస్య వ్యంగ్య రచనలు పంచ్
డైలాగులూ రాసి పత్రికకు వన్నె తెచ్చాడు ..సంఘ వ్యతిరేకులమీద అవినీతిపరులు దేశ
ద్రో హులపైనా తీవ్రంగా రాయమని కోరేవాడు ఆ ‘’దేశభక్త పొ ట్టి   . ‘’అలాగే   రెచ్చి పో యి
రాసేవాడు .’’దీనితో వందేమాతర భావం వైరస్ లాగా నాకు సో కింది ‘’అంటాడుకస్తూ రి
.పొ ట్టి కోరికపై సేలం ఆయనతో వెళ్లి మహమ్మదాలీ షౌకత్ ఆలీ ల భుజాలపై చేతులు వేసి
నడఁడుస్తు న్న గాంధీని ,రాజాజీ ఏర్పాటు చేసిన స్వదేశీ ఎక్సి బిషన్ ,చూశాడు .
ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లికి మసూచికం సో కి కోలుకొన్నది .. టీచర్ ఉద్యోగం చేస్తూ లా
చదువుతూ ,స్కూల్ లో విద్యార్థు ల చేత తాను రాసిన ‘’షాజహాన్ ‘’నాటకం తనదర్శకత్వం
లో వేయించటం వంటి సాంఘికకార్య క్రమాలతో గడిపాడు ..లా కాలేజీ లో
చదువుతున్నప్పుడే మామగారిమామ గారు ఎప్పుడూ   ‘’లాయర్ కా వద్దు చీట్ చేయద్దు
. టీచ్ చేయి   . గురువుజీవితం ఈ లోకం లోను ,పైలోకం లోను హాయిని సంతృప్తిని
ఇస్తు ంది ‘’అని చెవిలో జోరీగలాగా రొదపెట్టేవాడు..కనుక దేశం లో చాలా ప్రా ంతాలనుండి
ఆహ్వానాలు వచ్చినా వదిలేసి మైసూర్ డి బి హెచ్ .హై స్కూల్ లో హిస్టరీ   లెక్చరర్ గా
చేరాడు . ఇప్పటివరకు ఎందరెందరిపైనో ఆధారపడ్డా డు కనుక ఇప్పుడు ఎవరికన
ై ా
ఆశ్రయం కలిగించాలని అనుకోగానే వాళ్ళ అమ్మ పల్లెటూళ్ళో నీళ్లు కారే రేకుల షెడ్ లో
దరిద్ర జీవితం గడుపుతున్న తన అమ్మ అంటే కస్తూ రి అమ్మమ్మ ను తమతో
ఉంచుకుందామనగానే సరేనన్నాడు ..
  మైసూర్ వెళ్లి ధర్మ భానుమయ్య హై   స్కూల్ కు హెడ్మాస్ట ర్ ను కలవగానే ఆయనే
రెండు చేతులతో నమస్కరిస్తూ ‘’వారుంగొ వారుంగొ ‘’అన్నాడు .మంచి   ఇల్లు తీసుకొని
భార్య ,తల్లీ అమ్మమ్మలతో కాపురం పెట్టా డు .హిస్టరీ భోధించేవాడు .అక్కడి
గోపాలకృష్ణ య్యర్ ,కృష్ణ య్యర్ తన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దా రని కస్తూ రి కృతజ్ఞ తగా
చెప్పాడు .ఉదయం అసెంబ్లీ లో పా డాల్సిన ‘’ప్రా ర్ధన జీతం ‘’రాసి పిల్లతో రోజూ పాడించేవాడు
.చంద్ర హాస ‘’నాటకం రాసి తాను క్రూ ర మంత్రిగా నటిస్తూ పిల్లలతో ఇంగ్లిష్ నాటకం
వేయించి డైరెక్ట్ చేశాడు .వైస్ ఛాన్సలర్ చూసి చాలామెచ్చాడు .స్తూ డెంట్ పార్ల మెంట్
,స్కూల్ మేగజైన్   నిర్వహించాడు ..స్నేహితుడు శంకరరావు తోకలిసి విద్యార్థు ల ఇళ్ల కు
వెళ్లి పిల్లల చదువు వారికవ
ి ్వాల్సిన ప్రో త్సాహం గురించి చెప్పేవాడు మైసూర్ లో యుని
వర్సిటీకాలేజిలో చేరే విద్యార్థు ల ఆర్ధిక స్థితిగతులను సర్వే   చేశాడు ..కుటుంబం తో
చాముండి అమ్మవారి దర్శనం   చేసేవాడు . 1923 లోమొదటిపుత్ర సంతానం కలిగింది
.స్కూల్ వ్యవస్థా పకుడు మునిసిపల్ ఎన్నికలలో నిలబడి టీచర్ల ను తనకు ప్రచారం
చేయమనటం అసహ్యంగా ఇబ్బందిగా ఉంది   . ప్రచారం కోసం సెలవు ఇమ్మనేవాడు
.గదులన్నీ వాళ్ళకే కేటాయించమనేవాడు
  దీనిలో నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకొంటుంటే స్నేహితుడొ కడు గాంధేయ వాది
,మైసూర్ మహారాజా   కాలేజీ లాజిక్ లెక్చరర్ డా సర్వేపల్లి రాధాకృష్ణ న్ ప్రియశిష్యుడు
న్యాయవాద వృత్తి చేబట్ట మని సలహా ఇచ్చాడు . అతని తండ్రి మైసూర్ రాష్ట ం్ర లో 50
గ్రా మాలకు గురువు .కాదనలేక 350 మైళ్ళ దూరం లో ఉన్న సిద్దనహళ్లి వెళ్ళాడు
,తనకు కన్నడం రానందువలన ,సివిల్ ప్రొ సీజర్ కోడ్ పాసవనందువలన ఇప్పటిదాకా లా
ప్రా క్టీస్   పెట్టలేదు .ఇప్పుడు లాయర్ గా   నమోదు చేయమని కోరాడు ..కానీ ఈగండం
నుంచికూడా బయటపడ్డా డు .
  ఒక రోజుడిసెంబరునెల   ఉదయానే శంకరరావు గోపాల మారారు ను వవెంటపెట్టు కొని
వచ్చాడు   ఆత ను తన సహాధ్యాయి   రాజా వంశీకుడు . మద్రా స్ లో చదివి డిగ్రీ
పొ ందాడు .సన్యసించి రామకృష్ణా మిషన్ లో చేరి సిద్ధేశ్వరానంద గా వచ్చాడు .బేలూర్
మఠం   ఈయన్ను మైసూర్ లో రామకృష్ణ మఠం ఏర్పాటు చేయమని పంపింది
..బెంగుళూర్ లో అందర్నీ అడిగి కస్తూ రి గురించి వాకబు చేసి ఇక్కడికి   వచ్చాడు .సిటీ
టౌన్ హాల్   లో ఒక సమావేశమేర్పాటు చేసి ఆయనతో ప్రసంగం చేయించాడు .కొన్ని
నెలలో   ఆశ్రమం   తగిన వసతులతో   ఏర్పడి వర్ధిల్లి ంది .కాలేజీ విద్యార్థు లకు
,తలిదండ్రు లకు పరిచయం చేశాడు .మొదటి విస్త ృత సమావేశం లో కస్తూ రి ముందుగా
కన్నడం లో తర్వాత సిద్దేశ్వ రానంద ఆంగ్ల 0 లో అందరికి నచ్చేట్లు మాట్లా డారు . ఎందరో
ప్రముఖులు హాజరయ్యారు .
  తర్వాత యువత ను ఆకర్షించే ప్రయత్నం చేశారు .వివేకానంద రోవర్స్ స్కౌట్ ఏర్పరచి
ట్రెయినింగ్ ఇచ్చాడుకస్తూ రి .నిధి సేకరణ చేశారు .ఒక రోజు అకస్మాత్తు గా దగ్గ రున్న
స్పిన్నింగ్ మిల్ లో అగ్నిప్రమాదం జరిగింది .కస్తూ రి యువ బృందం వెంటనే రంగ ప్రవేశం
చేసి మంటలనార్పి పెద్ద ప్రమాదం తప్పించారు .మిల్లు డైరెక్టర్ తో సహా ఎందరో కస్తూ రికి
అభినందనలు తెలిపారు .మైసూర్ లో జరిగిన స్టేట్ రాలీ ఆఫ్ స్కౌట్స్ లో కస్తూ రి
యువజన రోవర్ బృందం పో లి కిట్టి ‘’నాటకం ప్రదర్శించి మహారాజు జయచామరాజ
ఒడియార్ మన్నన పొ ందారు .కస్తూ రి రాసి,డైరెక్ట్ చేసన
ి మరోనాటకం ‘’ది హెడ్ మాస్ట ర్స్
డాటర్ ‘’కూడా ప్రదర్శించారు . ఈ విధంగా రోవర్స్ క్ల బ్ అటు జనానికి ,ఇటు ఆశ్రమానికి
రాజకుటుంబాలకు బాగా దగ్గ రైంది .గోపాల్ మహారాజ్ ప్రెసిడెంట్ గా కస్తూ రి సెకట
్ర రీగా సేవ
లందిస్తు న్నారు .కోచింగ్ క్లా సులు నిర్వహిస్తు న్నారు .రెగ్యులర్ గా రాని   వారిని గుర్తించి
కారణాలను కనుక్కొని కావాల్సిన సదుపాయాలూ కల్పించి వచ్చేట్లు చేస్తు న్నారు .కె వి
పుట్ట ప్ప అనే కవి కొన్ని సమావేశాలకు రాలేదని గ్రహించి ఆయన ఉండే చోటును
వెతుక్కొని వెళ్లి చూస్తే టైఫాయిడ్ తో బాధ పడుతున్నాడని గ్రహించి డాక్టర్ ను సంప్రదించి
కృష్ణ రాజేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు . వారం తర్వాత తగ్గిపో యింది . తాను
ఆశ్రమం లోనే విశ్రా ంతి తీసుకొంటానని ఆయన అన్నాడు .పుట్ట ప్ప భారతీయ సంస్కృతికి
ప్రతినిధి .ఆయనకవిత్వం ఆశ్రమ వాతావరణం లో పుష్పించి వికసించి ఫలించి లబ్ధ
ప్రతిష్ఠు తుని చేసింది .సిద్ధేశ్వరానంద మైసూర్ ప్త జల హృదయం లో శాశ్వత స్థా నం
సంపాదించాడు ..ఇద్ద రూకలిసి వైస్ ఛాన్సలర్ వీరాజేంద్రనాధ్ ను గీతపై
ప్రసంగించవలసిందిగా కోరగా వచ్చి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు .యుని వర్సిటీ
,కాలేజీ లలో   సంస్కృత విద్యాలయాలలో ఉన్నసై కాలజి ఫిలాసఫీ ప్రొ ఫెసర్లు లెక్చరర్లు
వచ్చి ఆశ్రమం లో ప్రసంగించి ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కల్గించేవారు .యుని వర్సిటీ రిజిస్ట్రా ర్
సుబ్రహ్మణ్య అయ్యర్ సిద్ధేశ్వరానంద శిష్యుడయ్యాడు .తాను   సెక్రెటరీ గా ఇలాంటి
ఉన్నతులమధ్య గడపటం తన అ దృష్ట ం అన్నాడు కస్తూ రి . తూర్పు పడమటి తత్వ శాస్త ్ర
రహస్యాలు ,ఉపనిషత్ సందేశాలు ,గీతారహస్యాలు ,అద్వైత ద్వైత వాదాలు మానసిక
శాస్త ం్ర అన్నింటిపైనా విలువైన ప్రసంగాలు చేయించాడు కస్తూ రి స్వామీజీతోకలిసి
.సన్యాసులకు రెండేళ్ల శిక్షణ ప్రా రంభించారు .మైసూర్ మహారాజా సుబ్బరామయ్యర్ ను
ఘనంగా సన్మానించి ఆశ్రమానికి భూరి ధన సహాయమందించాడు … అనుకొన్న విధంగా
సిద్ధేశ్వరానంద కస్తూ రి సహాయం తో ఆశ్రమాన్ని సర్వతో ముఖాభి వృద్ధి చేయగలిగాడు .

--

’కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి -3

1937 లో దక్షిణేశ్వర్ కు చెందిన స్వామి శివానంద అనే ‘’మహాపురుష్ జీ ‘’,తారక


మహారాజ్ మైసూర్ వచ్చారు.. పరమహంస లీలా ప్రసంగాలలో ‘’1887 శివరాత్రి   నాడు
ఉదయం   9 గంటలకు భారంగ పూర్ మఠానికి మహేంద్రనాధ్ గుప్తా (ఏం )వచ్చేసరికి
మహాపురుషాజీ ,బ్రహ్మానంద లు వివేకానందులు రాసిన శివ గీతాన్ని పాడుతూ
తన్మయంగా నృత్యం చేయటం చూశాడు ‘’అని కస్తూ రి ఎప్పుడో చదివింది గుర్తు కొచ్చింది
.మహా పురుషుల సందర్శనభాగ్యం తో పులకించిపో యారు .ఆయన కస్తూ రికి ‘’శ్రీ రామ
కృష్ణ మంత్రో పదేశం ‘’చేశాడు .కానీ కొద్దికాలానికే కుదురుగా ఆసనం వేసి జప 0   చేయటం
తనవల్ల కాదని గ్రహించాడు .కర్మయోగమే తనకు నచ్చిన పని అనుకొన్నాడు .రామ కృష్ణ
పరమహంస దిండుకింద ఎప్పుడూ అష్టా వక్ర గీత పుస్త కం ఉండేదనిదాన్ని తీసి
వివేకానంద కు ఇచ్చి చదవమని చెప్పేవారని సుబ్రహ్మణ్య అయ్యర్ పాల్ బ్ర 0 ట న్ కు
చెప్పాడట .. విద్యా వ్యవస్థ లో మార్పులు వచ్చి ఒకఏడాది పియుసి ,మూడేళ్ళ డిగ్రీ
,రెండేళ్ల మాస్ట ర్ డిగ్రీ వచ్చింది .దీనివలన కస్తూ రిని మైసూర్ యుని వర్సిటీ కి స్కూల్
యాజమాన్యం 1928 జూన్ లో అప్పగించింది .తర్వాత మహారాజా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కు
బదిలీచేసింది . 17   ఏళ్ళు ఎంతో సంతృప్తి జీవితం ఇక్కడ గడిపానని కస్తూ రి
రాసుకున్నాడు .స్టా ఫ్ వాళ్ల కు కస్తూ రి ఒక   సాహసుడనిపించాడు .అతని ఇన్నోవేషన్ కు
ఫ్లా ట్ అయ్యారు .
  కస్తూ రి స్టా ఫ్ మెంబర్ల నందర్నీ ఒప్పించి డ్రెస్ ,మాట లపై కొన్ని నిర్ణయాలు తీసుకొని
అమలు పరచాడు .అందులో డ్రెస్ విషయం లో నేక్ టై కట్టు కోకూడదని   కోట్ పై గుండీ
లను పెట్టు కోకూడదని 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు
నిర్ణయించుకొన్నారు ..ప్రతిసో మవారం ఆరంజ్ తినాలి .అవతలివారితో కన్నడం లో
మాట్లా డేటప్పుడు ఇంగ్లిష్ పదం ఉచ్చరిస్తే మాటకు ఒక పైసా ఫైన్ కట్టా లి .కన్నడ భాష
వాడకాన్ని వేగంగా పెంచే చర్యలు తీసుకొన్నారు కస్తూ రి బృందం .షెల్లీ కవి రాసిన ‘’డిఫెన్స్
ఆఫ్ పో యెట్రీ ‘’,కార్లైల్ ‘’ఆన్ హిస్టరీ ‘’రస్సెల్ ‘’ఫ్రీమాన్స్ వర్షిప్ ‘’మొదలైనవి కన్నడం లోకి
అనువదించారు .పిక్నిక్ లకు వెళ్ళినప్పుడు ,లేక భోజనాళత్రవాత్ వీటిని చదివి
వినిపించేవారు .అందరూకలిసి ‘’యూనివర్సిటీ టీచర్స్ అసో సియేషన్ ‘’ఏర్పరచి కస్తూ రిని
సెక్రెటరీ చేశారు
   .’’ఎక్స్టెన్షన్ లెక్చర్ వీక్స్ ‘’ను జరపాలని నిర్ణయించి దూరపు పట్ట ణాలలో ఉన్న లైబర
్ర ీ
సొ సైటీలద్వారా ప్రచారం ప్రా రంభించారు .దీనిలో మంచి ప్రో త్సాహంకలిగి చాలా వేగంగా
అనుకొన్నది సాధించగలిగారు .సామాన్యమానవునికి సమాచారం అందించాలని
,ప్రభావితం చేయాలని వీళ్ళ సంకల్పం .కాలేజీలో సో షల్ ఆంత్రో పాలజీ బో ధిస్తు న్న కస్తూ రి
వివాహ పద్ధ తులు ,కులాలు ,అవినీతి ,నేరాలు ఘోరాలు ,దెయ్యాలపై నమ్మకం ,
అంత్యక్రియల ఆర్భాటాలు మొదలైనవాటిపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి మెప్పించాడు
హిస్టరీ లెక్చర ర్ కూడా కనుక అశోకుడు అక్బర్ ,చైనా యాత్రికులు ,చైనాలో భారతీయ
బౌద్ధ గురువులు భారతీయ సంస్కృతి   చైనా బయట వ్యాప్తి చెందిన విధానం వగైరాలపై
ఉపన్యసించి మనసులను గెలిచాడు ..
    ఆ కాలం లో కన్నడిగులు మరాఠా   ,ఉర్దూ ,తెలుగు ,తమిళ రాజుల నవాబుల వారి
పాలనలో ఉండేవారు . తమిళుల దాస్టికం ఏక్కువగా ఉండేది .పాలకులను
సంబో ధించటం లో డాబు దర్పం అతి విధేయత చూపాల్సి వచ్చేది . .నైజాం నవాబ్
తనను ‘’హిజ్ హై నెస్ ‘’అనికాక ‘’హిజ్ ఎక్సాల్టె డ్   హై నెస్ ‘’అని పిలవాలని ,తర్వాత
మరింత గౌరవంగా ‘’హిజ్ మెజెస్టి ‘’అనాలని బలవంతం గా అనిపించేవాడు .. దీన్ని
వ్యతిరేకించాలనే ఉద్యమం చేబట్టా రు కస్తూ రి అండ్ పార్టీ అంటే యూనివర్సిటీ టీచర్స్
అసో సియష
ే న్ ..బానిసత్వ భావనకు వ్యతిరేకత అందరినుంచి వచ్చి సైనికులతోసహా
అందరూ దీన్ని ఆహ్వానించారు .
  గ్రా మాలలో సంఘాలు కస్తూ రిని ఆహ్వానించి రామ కృష్ణ వివేకానందులపైపస
్ర ంగాలు
చేయించేవారు .రోవర్స్ క్ల బ్ వాళ్ళు ,కోచింగ్ క్లా స్ వాళ్ళు వాళ్ళవాళ్ళ ఊళ్ళల్లో కస్తూ రిని
వచ్చిమాట్లా డమని కోరేవారు . కస్తూ రికి మరొక గొప్ప ఆలోచన ‘’గ్రా మ పునరుద్ధ రణ
‘’వచ్చి వాలంటీర్లను తయారు చేశాడు .యూనివర్సిటీ యూనియన్ ను ఆషామాషీ గా
కాకుండా ఆ క్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి యూనియన్ ల స్థా యిలో ఒక ఎన్నికైన స్తూ డెంట్ సెకట
్రె రీ
,,ప్రిన్సిపాల్ నియమించిన స్టా ఫ్ సెకట
్రె రీ లతో ఏర్పాటు చేశాడు   . లెక్కల లెక్చరర్ టి
కృష్ణ మూర్తి వయోజన విద్య కార్యక్రమాలు చేసేవాడు .కస్తూ రి కొత్త గా విద్య నేర్చుకొనేవారికి
ఉపయుక్త ంగా కన్నడ ప్రా ధమిక విద్యా పుస్త కాలను రాశాడు .వీటిని నగరం లోని
చాముండిపుర లో వారికి నేర్పేవాడు . విద్య ద్వారా జాగృతం చేయటానికి
ఎన్నిప్రయత్నాలు చేసినా గ్రా మీణులను ఆకర్షించటం కష్ట ం అని గ్రహించి వారికి ఇష్ట మైన
నాటకం సంగీతం ద్వారా వారికీ దగ్గ రవ్వాలని ఆలోచించాడుకస్తూ రి . .  
  శని ఆదివారాలశెలవులలో కస్తూ రి తనకొడుకుతోసహా కొందరు ప్రతిభా సంపన్నులైన
విద్యార్ధు లతోకలసి గ్రా మాలకు వెళ్లి అస్పృశ్యత ,ను భక్త నందనార్   తిరుప్పాణాళ్వార్
చరితత
్ర ో.మూఢనమ్మకాలను పో గొట్ట టానికి మంకాసుర వధ   కథ   ,విద్యాప్రో త్సాహానికి
‘’సాంబు ‘’కథ లను వీధుల్లో నాటకాలుగా ఆడి వారిని చైతన్యం చేశాడూకస్తూ రి .ఇవన్నీ
పౌరాణిక చారిత్రా త్మక విషయాలు కనుక జానపద నాటక ,గేయాలతో
,సంప్రదాయబద్ధ మైన వేష ధారణతో ప్రదర్శించి మనసులను దో చేశాడు కస్తూ రి .వీటిలోని
సంభాషణలు ముందుగా రాసి పెట్టు కొన్నవికావు సమయం సందర్భాన్నిబట్టి
అప్పటికప్పుడు   వేదికమీద అలవోకగా చెప్పినవే .స్పాంటేనిటీ ఉండటం తో బాగా
ఆకర్షవంతమైనాయి . అనుకొన్నది సాధించగలిగారు .వీటిలో దేవతలు మునులు
అకస్మాత్తు గా రంగం పైకి రావటం పో వటం ,హాస్యం వ్యంగ్యం చెమక్కులూ దట్టించటం తో
బాగా పేలాయి .
  ఇంతటితో ఆగితే కస్తూ రి గొప్పేముంది .ఆ రోజుల్లో హరికథకు మంచి ఆదరణ ఉండేది .
దాన్నీ వదల్లే దు కస్తూ రి .మహర్షు ల జీవితాలు వారిపబ
్ర ో ధలు ,పురాణ నాయకులు
,అవతారపురుషుల విషయాలను పాటలు చక్కని మాటలు తో హరికథ గా చెప్పేవాడు
కస్తూ రి .తన గొంతు సంగీతానికి సహకరించిందని గ్రహించి సంగీతం పాడటానికి కొందరు
విద్యార్థు లను తయారు చేసివాళ్ల తో పాడించేవాడు .వీటన్నిటితో గ్రా మీణులను మూవర్స్
అండ్   షేకర్స్ గా   మార్చానకి చెప్పాడూకస్తూ రి .బుద్ధ ,రామకృష్ణ పరమహంస ,గీత
,తిరుప్పాణాళ్వార్ ,నందనార్, వివేకానంద ,మీరాబాయి ,అక్కమహాదేవి వేషాలు వేసి
వారిపై మాట్లా డి అద్భుత ఛైతన్య స్ఫూర్తి కలిగించాడు   పల్లె టూళ్ల లో ..బెంగుళూరు
దావనాగిరె పట్ట ణాలలోనూ సిటీ ప్రేక్షకుల మనసు దో చాడు కస్తూ రి .కస్తూ రి సుగంధానికి
పరవశులు కానీ వారెవరుంటారు?వీటి విజయాలకు తనకొడుకుతోసహా తనతోఉన్న
సంగీత బృందమే కారణం అంటాడుకస్తూ రి .రాజాస్థా న పండితుల వద్ద నుంచి తీసుకొన్న
జిగ్ జిగేల్ మనే కాశ్మీ ర్ శాలువా ,యుని వర్సిటీ వైస్ ఛాన్సలర్ బహూకరించిన వెండి
చిడతలు తో తనవేషం   మహాబాగా   ఆకర్షణీయంగా ఉండేదని పల్లె పజ
్ర లు వీటితో   రంజిల్లి
ఫ్లా టై పో యేవారని అంటాడు కస్తూ రి .
  ప్రజల నుంచి ఏమాత్రం వ్యతిరేకత రాకుండా అమ్మవార్ల కు జంతుబలి నివ్వరాదని
అట్ట డుగు వర్గా లవారిని సమాజానికి దూరంగా ఉంచరాదని ,అధికసంతానం తో జనాభా
విస్ఫోటనం    కలిగించవద్ద ని   ,పురాణాలనుండి వేద,ఉపనిషత్తు ల నుండి మహాత్ముల
జీవితాలనుండి వారి బో ధలనుండి విషయసేకరణ చేసి అందరికి మనసులకు నచ్చేవిధంగా
చెప్పటం వలన తాను విజయం సాధించగలిగానని కస్తూ రిరాశాడు ..యుని వర్సిటీ
లెక్చరర్ ఒకరు మొట్ట మొదటిసారిగా వీధుల్లో హరికథ చెప్పటం కస్తూ రికే సాధ్యమైంది
.దీన్ని కొందరు తప్పుపట్టి ఉన్నత విద్య భోధించేవాడు ఇలా బజార్ల లో
వేషాలేయటమేమిటి పరువు తక్కువ అని ఆక్షేపించారు .ఇదంతా ప్రచారంకోసం మెప్పూ
మెహర్బానీ కోసమే అన్నారు .మరికొందరు తనను పల్లెటూరి బైతులన్నారు
.చాలామందిమాత్రం హరికథను యూనివర్సిటీ గౌరవ కలిగించాడు కస్తూ రి అని హృదయ
పూర్వకంగా మెచ్చుకొన్నారు .ఇన్ని రంగాలతో   జన జాగృతి కలిగించి మానవ సేవే
మాధవ సేవగా భావించి చేశాడు కనుకనే కస్తూ రి గురించి ఆయన సేవా పరిమళం   గూర్చి
రాయాలనిపించి రాస్తు న్నాను .

--

కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి -4

1940 జనాభా లెక్కల సేకరణ (సెన్సస్ )కు కస్తూ రి  మిత్రు డు కృష్ణ మూర్తి ‘’ఆదికర్ణా టక
పురం ‘’ను ఎన్నుకొన్నారు . 12 మంది యువకులను కార్యకర్త లుగా తీసుకొన్నారు
.అందులో ఒకడు బ్రా హ్మణ యువకుడు .అతడు’’ ఆ మాల మాదిగ వాటిక ‘’కు రానని
భీష్మించాడు .. అతని భయం ,అనుమానం పో గొట్ట టానికి కస్తూ రి అతనిని ముందుగా
అక్కడి హరిజనుల శ్రీ రామ దేవాలయానికి తీసుకు వెళ్ళాడు . అక్కడి హరిజనులు గుండె
నిండుగా హరిభక్తి తో చేస్తు న్న రామభజన చూసి ఆశ్చర్యపో యాడు .వారికి  హిందూ
ధర్మం పై ఉన్న నమ్మక విశ్వసాలకు భక్తికి అతడికళ్ల వెంట ఆనంద బాష్పవాలు
ధారాపాతంగా కారిపో యాయి . .సెన్సస్ పూర్తిఅయినతర్వాత తన బాచ్ వారికి
హరిజనవాడలో నే కస్తూ రి విందు ఏర్పాటు చేశాడు .ఆ బ్రా హ్మణ కుర్రా డు ఆనందంగా
వారితోపాటు కూర్చుని హాయిగా భోజనం చేశాడు .చివరికి కస్తూ రితో ‘’సార్ !ఈ
చిన్నవాడిని మీరు ఓడించేశారుసార్ ‘’అన్నాడు కృతజ్ఞ తగా ..
 గ్రా మీణ సేవా కార్యక్రమ నిర్వాహకుడుగా కస్తూ రి తనబృందం తో యూనియన్ తరఫున
ప్రతి శనివారం పూర్తిగా ఒక రోజు ప్రో గ్రా మ్ మైసూర్ పడమటి భాగం లోని కూర్గ్ హళ్లి గ్రా మం
లో లో నిర్వహించాడు .బస్సులో   ఆ వూరు వెళ్లి అక్కడి పిల్లలను ఒక చోటికి చేర్చి
ఆటలాడించి కథలు చెప్పేవాడు .ఇద్ద రు ముగ్గు రుకలిసి ఆ పిల్లల ఇళ్ల కు వెళ్లి
మామూలుగా మాట్లా డుతూ వాళ్ళ ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకొంటూ
ఉండేవారు .డాక్టర్లను తమతోపాటు తీసుకు వెళ్లి వారిజబ్బులను పరీక్షింపజేసి మందులు
ఉచితంగా ఇచ్చేవారు . వారి వినోదం కోసం నాటకాలుఆడే వారు . ఆధ్యాత్మిక గ్రంథాలు
ఉత్త మ వ్యక్తు ల జీవిత గాథలు గ్రా మం లోని స్త్రీ పురుషులకు చదివి వినిపించేవారు . కూర్గ్
హళ్లి ప్రజలను బాచీలు బాచీలుగా మైసూర్ తీసుకువెళ్లి మైసూర్ మహారాజు అంతఃపురం
రాయల్ కాటిల్ ఫారం ,రేడియో స్టేషన్ కాలేజ్ క్వాడ్రా ంగిల్ మొదలైనవి చూపించేవారు
.ఇవన్నీ వారి జీవిత లో ఎప్పుడూ చూడనివి చూడలేనివికూడా ..కస్తూ రి బృందం వారికి
ఆత్మీయ మిత్రు లు సో దరులైపో యారు .వార 0 దరికి వీరిపై గొప్ప విశ్వాసమేర్పడి
స్నేహితులనిపించారు . ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తు ంది అంటే ఇదే .. ఇన్ని
పనుల్లో మునిగిఉన్నా కస్తూ రికి ‘’దక్షిణేశ్వర్ ‘’సందర్శన మనసులో మెదులుతూనే ఉంది .
,ఆటగాళ్ల కాళ్ల మధ్య అటూ ఇటూ తన్నులు తింటూ లక్ష్యం కోసం  గాలికొట్టిన ఫుట్ బాల్
తాను అని అనుకునేవాడు  .
 యుని వర్సిటీ మేగజైన్ లో సరదా కబుర్లు కన్నడం లో  రాసేవాడు కస్తూ రి . మాండ్యా  కు
చెందిన యువకుడొ కడు వీటిని సేకరించి ‘’యద్వా -తద్వా ‘’సంపుటిగా డబ్బు ఖర్చుపెట్టి
ముద్రించాడు ..ముఖ చిత్రం లో ఒక రైలు పట్టా లుతప్పినా, పొ గ వదులుకొంటూ
ముందుకు కదిలే బొ మ్మ వేయించి ,పుస్త కం లోపలి తనభావాలు’’ pricking bubbles
,pulling legs ,drawing carpets ,from under feet ,minimising
mountains into mole-hills ,holding mirrors to the
face ,explosing clay feet ,buldozing castles built in the
air ,letting lying ‘’dogs ‘’ snore and forcing sleeping ‘’dogs ‘’bark
this was the hobby I loved ‘’అని చెప్పుకొన్నాడుకస్తూ రి .. కస్తూ రిరాసిన
కన్నడ పుస్త కాలు ‘’అల్లో లకల్లో ల’’,ఉపాయ వేదాంత ,అంకు మంకు ,నవలలు
గాలిగోపురం ,శ 0 ఖ వాద్యం ‘’,గృహ’’దారణ్యకం ,రంగ నాయకి ,చారిత్రిక రచనలు ,చెంగోళి
చెలువ అనే గుమాస్తా జీవితం లోని కన్నీళ్లు ఆనందపు వేణ్ణీళ్ళు .ప్రతిపేరాలో సస్పెన్స్
,నవ్వాలా ఏడవాలా ,చావాలా బతకాలా అనే సందిగ్ధం .ఇవికాక ‘’అనర్ధ కోశం ‘’అనే ఫిక్షన్
లో పాతమాటలకు కొత్త పదాలు సమకాలీనమైన సరికొత్త పదాల సృష్టి ,పాత సామెతలకు
కొత్త రూపాలు తో దీన్ని సమృద్ధ ం చేశాడు .యూనివర్సిటీ ఫాకల్టీ స్టేటస్ నుపయోగించి
కన్నడం లో ‘’అశోక చక్రవర్తి, ‘’సో షల్ ఆంత్రో పాలజీ ,కన్నడం లో ‘’వివాహ వ్యవస్థ ‘’లను
మోనోగ్రా ఫ్ లుగా రాసి ప్రచురించాడు .ఇంగ్లిష్ లో రీసెర్చ్ పేపర్ గా ‘’కేరళ ఇన్ కర్ణా టక
‘’’’లాస్ట్ రాజాస్ ఆఫ్ కూర్గ్ ‘’రాశాడు .వీటన్నిటిలో కస్తూ రి పరిశోధక సృజన పరిమళం
వ్యాపించింది ..
‘’కొరవంజి ‘’అనే హాస్య మాస పత్రిక సంపాదకుడు   డా.శివరాం అనే హాస్య రచయిత
పరిచయమయ్యాడు .కొరవంజి అంటే పల్లెలలో సో ది చెప్పే అమ్మాయి అని అర్ధం .
కస్తూ రిని తన పత్రికలో రాయమని కోరుతూ ‘’your sense of humour is the
golden mean -it can hit without hurting ‘’అని ఆహ్వానించాడు .
అంగీకరించి కస్తూ రి  10 ఏళ్ళు తన రచనలతో కొరవంజి కి పులకింతలు కలిగించి
గిలిగింతలు పెట్టా డు .హాస్య ‘’అపరంజి ‘’ని చేశాడు . ప్రతినెలా పత్రికలో సగం పైగా పేజీలు
‘’కస్తూ రి ‘’గుబాళింపు తో ఉండేవి.  .కస్తూ రి దీనిలో ‘’రుద్రమ్మ ‘ పాటలి,నాకా ,తారక
మొదలైన  ’కలం పేరుతోరాసేవాడు . .ఈ మేగజైన్ లో ఆర్ కె  లక్ష్మణ్  కార్టూ న్లు గీసేవాడు
.నాదిగ్ అనే మరో కార్టూ నిస్ట్ కూడా వేసేవాడు .
 .శంకర్ అనే హాస్య రచయితపూర్తిగా హాస్యం తో తనపేర’’శంకర్స్ వీక్లీ ‘’తె స్తు న్నాడని
దాన్ని ప్రధాని నెహ్రు ఆవిష్కరిస్తు న్నాడని తెలిసి అందులో తాను ‘’చారివారియా ‘’పద్ధ తిలో
పంచ్ రాస్తా నననీ తెలియజేసి కావాలంటే సాంపిల్ గా  కొన్ని పంపగలనని రాశాడు  కస్తూ రి
. దానికి శంకర్ జవాబిస్తూ దాన్ని సంపాదక వర్గ మే నిర్వహిస్తు ందని  కనుక అవకాశం
ఉండకపో వచ్చునని తెలియజేస్తే ‘’కొరవి0 జి ‘’లో తాను  కన్నడం లో రాసిన ‘’ఊరిగలు
‘’లాంటివి రాసిపంపాడు .శంకర్స్ వీక్లీ విడుదలై మొదటిసంచిక ను శంకర్  పో స్టు లో
పంపాడు.  అందులో ఒకే పేజీలో ఒకదానికింద ఒకటిగా ‘’ మియర్ ప్రా టిల్ ‘’(కేవలం
తడబాటు )శీర్షికలో కస్తూ రి రచనలు కనిపించి ఆశ్చర్యం కలిగించాయి . అప్పటినుంచి
ఏడేళ్లు శంకర్స్ వీక్లీ లో ప్రతివారం మూడవ పేజీలో  శంకర్ వేసన
ి కార్టూ న్ క్రింద కస్తూ రి
హాస్యం చెమక్కులూ గుబాళించాయి . కస్తూ రి ఎక్కడున్నా దాని సుగంధం వ్యాపిస్తు ంది
,మురిపిస్తు ంది .
  మహారాజాకాలేజి సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గోపాలస్వామి కస్తూ రి చేసే బహువిధ
కార్యక్రమాలను దగ్గ రగా గమనిస్తూ ప్రిన్సిపాల్ జె సి రోల్లో వార్షికోత్సవం నాడు కస్తూ రిని
ప్రశంసించటం వేదికమీదనే ఉన్న ఆయన చూసి కస్తూ రిని ‘’కామెల్  ఆఫ్ ది కాలేజ్ ‘’
(కాలేజీ ఒంటె )అన్నాడు .అంటే అంతబరువు కస్తూ రి మోస్తు న్నాడని అర్ధం
.ఎన్నిబాధ్యతలు తలకు ఎత్తి నా కాదు అనకుండా మోయటం కస్తూ రి ప్రత్యేకత
.గోపాలస్వామి హాలండ్ కు కాన్ఫరెన్స్ కోసం వెళ్లి తిరిగి వస్తూ ఒక చిన్న ఫిలిప్స్
ట్రా న్సిమిటర్  తెచ్చాడు .  ..దీన్ని మునిసిపాలిటీ వాళ్ళ డబ్బుతో విద్యాకార్యక్రమాలు
రోజుకు ఒకగంటసేపు గ్రా మీణప్రజలకోసం ప్రసారం చేయాలని భావించి ఈ బాధ్యత కస్తూ రికి
అప్పగించాడు  . ఏ కొత్త దైనా నిస్సంకోచంగా ముందుకొచ్చి చేసే కస్తూ రి గాలిలో కూడా
కస్తూ రి పరిమళాలను వెదజల్లే అవకాశంరాగా ఒప్పుకున్నాడు ..దీనిలో ప్రసంగించేవారికి
‘’టాంగా ‘’ఖర్చులు మాత్రమే ఇచ్చి సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయ,తాంబూలం
ఇస్తా నని చెప్పాడు గోపాలస్వామి .కొన్నేళ్ల ప్రయత్న ఫలితంగా షార్ట్ వేవ్ ప్రసారానికి
అనుమతి తెచ్చాడు ..దీనితో సుదూర ప్రా ంతాలవారికి  వినే  సౌకర్యం కలిగింది .ఒక రోజు
స్టా ఫ్ రూమ్ అనే ‘’థింక్ బాంక్ ‘’కు వచ్చిస్వామి తన తలనొప్పిని అందరికి అంటించి
పరిష్కారం చెప్పమన్నాడు .అదే ఆలిండియా రేడియోకు సమానమైన పదం
చెప్పమనిభావం . కస్తూ రి క్షణం ఆలోచించకుండా ‘’ఆకాశ వాణి ‘’అన్నాడు .స్వామితో
సహా అందరికీ ఆపదం  నచ్చి అలాఇండియా రేడియోకి ‘’ఆకాశవాణి ‘’పర్యాయ పదమైంది
కస్తూ రి చలువవలన   .ఈవిషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు .నాకు మాత్రం
కస్తూ రి  జీవిత చరిత్ర చదివాకే  తెలిసిందని నిజాయితీ గా ఒప్పుకొంటున్నాను .
కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )

గోపాలస్వామి మరీ బలవంతం చేస్తే కస్తూ రి రేడియో స్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని
చేశాడు .. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం . శత్రు సైన్యం మలేషియా దాకా
దూసుకు   వచ్చింది ..కనుక ప్రతి వార్తా చాలా జాగ్రత్తగా ప్రసారం చేయాలి . ఇంటి దగ్గ ర
దీనికోసం చాలా చదవాల్సి వచ్చేది . ఢిల్లీ వార్త లు విని అందులోని ముఖ్య విషయాలను
కన్నడం లోకిమార్చి చేతితోరాసి ఒక విద్యార్థి చేతికిచ్చి సైకిల్ పై స్టేషన్ కు పంపేవాడు .
అక్కడ చదివేవారు ..కావేరి డాం చూడటానికి బృందావన్ గార్డెన్స్ కు జనరల్ వావెల్
వచ్చాడు .ఈవార్త ను చదివే అనౌన్సర్ ‘’శ్రో తృగళ్ ‘’అనటానికి బదులు ‘’శతృగళ్ ‘’అని
తప్పుగా చదివాడు ...దీనికి కస్తూ రి పర్యవేక్షణ సరిగా లేదని నెపం వేశారు . 1942
ఆగస్టు 9 ఉదయం ఇంగ్లిష్ న్యూస్   బులెటన్
ి కస్తూ రి విన్నాడు .అది గాంధీగారి అరెస్ట్
వార్త .వెంటనే కన్నడా నువాదం చేసి సైకిల్ కుర్రా డికిచ్చి స్టేషన్   కు పంపాడు . ఈ వార్త లు
విన్న జనం అప్పటికే బజార్ల లోకి వచ్చి ముర్దా బాద్   నినాదాలు   ఇచ్చారు
.కంగారుపడ్డా డు కస్తూ రి . తాను   విన్న ఇంగ్లిష్ న్యూస్ కరెక్టేనా అని
అనుమానమొచ్చింది .ఇంతలో మరాఠీ న్యూస్ లో కూడా గాంధీగారి అరెస్ట్ వార్త రావటం
తో ఊపిరిపీల్చుకున్నాడు   .అంతగా అప్డేట్ గా ఉండేవాడు . ఇలాంటి టెన్షన్ లు ఎన్నో
ఎదుర్కోవాల్సి వచ్చింది .  
    వార్తా బులెటిన్ ల క్వాలిటీ పెంపు కోసం మిగిలిన విషయాల కోసం తలలు
పట్టు కోవాల్సివచ్చింది ..గోపాలస్వామి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాడు .ఇందులో ఆయన
స్వార్ధమూ ఉంది .కస్తూ రితో సంప్రదించేవాడు సలహాలు తీసుకొని అమలు చేసవ
ే ాడు
..సమాజం లో బిగ్ బిగ్ లగురించి రాసి ప్రసారం చేసట
ే ప్పుడు వాళ్ళు ఏమనుకొంటారో
అని కంగారుఆడేవాడు స్వామి .ఒక సారి ‘’ఫెయిరీ టేల్ ఆఫ్ సిండరెల్లా ‘’ప్రసారం చేస్తు ంటే
అరిస్టో క్రా ట్ ల మనోభావాలకు దెబ్బతగులుతుందేమో నని బాధ పడ్డా డు కూడా ...దసరా
ఉత్సవాల సందర్భం గా ప్రతి రోజు ఉదయం ప్రసారం చేయటానికి 9 రోజుల సంగీత
కార్యక్రమం బాగా ప్రచారం చేసి మంచి రిహార్సల్స్ తో నిర్దు ష్ట ంగా సిద్ధం చేశాడు కస్తూ రి .
నాలుగు రోజుల ప్రసార 0 అవగానే ప్రజాస్పందన అద్భుతం అని తెలిసింది .ఐదవరోజు
అమ్మవారిపేరు తన భార్య పేరు ఒకటే అయిందని ఒక వి ఐ పి వ్యతిరేకించాడని స్వామి
చెప్పాడు .మిగిలిన రోజు ల కార్యక్రమాలను కాన్సిల్ చేయమని ఒత్తి డి చేశాడు
.తిరస్కరించి ప్రసారం చేయాలనే నిర్ణయించాడు కస్తూ రి .దీనితో అహం దెబ్బతిన్న డైరెక్టర్
స్వామి కస్తూ రిస్థా నం లో మరొకరిని నియమిస్తు న్నానని చెప్పాడు .ఇలా    అసిస్టెంట్
స్టేషన్ డైరెక్టర్ పదవి ఊడి మళ్ళీ యుని వర్సిటీ లెక్చరర్ గా చేరాడు ..శ్రో తల నుండి
అనూహ్యమైన మద్ద తు కస్తూ రికి లభించింది . దీన్ని ఓర్వలేక పో యాడు డైరెక్టర్ ..కోపం
తీరక మలేరియా విస్త ృతంగా ఉన్న ,200 మైళ్ళ దూరంలో ఉన్న షిమోగాలోని ఇంటర్
కాలేజీకి కస్తూ రి ని తన్నాడు ..ఆ ప్రా ంతం లో ఉద్యోగులకు ప్రతినెలా మలేరియా
చికిత్సకోసం జీతం తోపాటు ఒక నెలజీతం ఎక్ట్రా గ్గా   ఇస్తా రు .
  కస్తూ రి అనే ఫుట్ బాల్ మైసూర్ నుంచి తన్నబడి షిమోగాకు చేరింది .ఇదీ మంచిదేనని
పించింది అక్కడి ప్రజల భాష సంస్కృతుల అధ్యయనం చేశాడు .ఇక్కడున్న రెండేళ్ళూ
సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు యధా ప్రకారం నిర్వహించాడు .వసంతోత్సవాలు
జరిపాడు .షిమోగా బాగా ఎత్తైన ప్రదేశం.   విపరీతమైన వర్షా లు పడతాయి .రుతుపవన
వర్షా లతో కావేరితుంగభద్ర నదులు పొ ంగి ప్రవహిస్తా యి .కొండలన్నీ పచ్చ తివాచీ
పరచినట్లు ఆహ్లా దంగా కనిపిస్తా యి . నిప్పు సెగలవద్ద ప్రజలు   వెచ్చ దనాన్ని
అనుభవిస్తా రు . యువ కవి పరమేశ్వరభట్ ,షిమోగా   కర్ణా టక సంఘ కన్వీనర్ విష్ణు భట్
,కస్తూ రి అనే’’ బ్రహ్మ భట్ ‘’బ్రహ్మ విష్ణు పరమేశ్వర త్రిమూర్తు లై షిల్లా ంగ్ లో ఇది వరకు
ఎప్పుడూ ఎవ్వరూ చేయని ‘’వర్షా గమ మహో త్సవం ‘’జరిపారు .దీనికి గుర్తింపు వచ్చి ఆ
తేదీని కర్ణా టక లోని షిమోగా కాలెండర్ లో చేర్చి సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది
.అదీ వర్షం లోనూ   మట్టివాసనలతోకలిసి సాగిన కస్తూ రి పరిమళం .
  మరో విషయం లోనూ కస్తూ రి షిమోగాలో విజయం సాధించాడు . ఆశువు (ఇం ప్రా ం టు
)నాటకాల పో టీ ఔత్సాహిక యువ నాటక నటీ నటులకు   కోసం నిర్వహించాలని
ఆలోచించాడు . ఒక గంట ముందుమాత్రమే అయిదు విషయాలు ,సందర్భాలు ఇచ్చి
అందులో ఏదో ఒకదానిపై   తయారవటానికి   ఆ గంట ఉపయోగించుకొని ముప్పావు గంట
నాటకం వాళ్ళు ఆశువుగా ఆడాలి .వీటిలో గెల్చిన వారికి బహుమతులు ఇస్తా రు
..గ్రా మీణాభి వృద్ధి కార్యక్రమం లో ఇలాంటివాటిపై బాగా అనుభవం ఉండటం వలన కస్తూ రి
దీన్ని హాయిగా నిర్వహించాడు .ఈ ఐడియా బాగా క్లిక్ అయి యువజనం లో ఉత్సాహం
ఉరకలు వేసి పాల్గొ ని బహుమతులు పొ ందారు . మరొక పో టీ ‘’జోక్ క్రా కర్స్ డే ‘’’(నవ్వుల
టపాసుల రోజు )ని దీపావళినాడు జరిపాడు . దీనికి కస్తూ రి ‘’హాస్య చటాకి ‘’అనే
చక్కనిఅర్ధవంతమైన   కన్నడ పేరు పెట్టా డు .. టపాకాయల కోసం డబ్బు తగలేసి
కాల్చిపారేయకుండా ఈ హాస్య టపాకాయలు పేలుస్తూ హాయిగా ఆనంద 0
అనుభవించాలని కస్తూ రి ఆలోచన . ఇదీ ఘన విజయమే సాధించింది . హాస్య
కదంబానికి ఒక పో లీస్ ఆఫీసర్ ఒక ప్రొ ఫెసర్ ,ఒక డాక్టర్ ,,ఒక లాయర్ ,ఒక వ్యాపారి
,,ఒక బిల్ కలెక్టర్ ,ఒక రైతు లను ఆహ్వానించి వారికి పదేసి నిముషాల టైం ఇచ్చివాళ్ల తో
జో కులు హాస్య విషయాలు చెప్పించేవాడు .ఇది దీపావళికంటే పెద్ద శబ్ద ం తో పేలి
,నవ్వుల తారాజువ్వలు హాస్యపు మతాబులు , చెణుకుల కాకర పువ్వొత్తు లు ,రిపార్టీల
ఆటంబాంబులు తో ఆనంద హాస్యానంద దీపావళి అయి మానసిక సంతోషాన్నిచ్చింది ..
ఇది కర్ణా టక అంతా పాకి మెట్రో లలోనూ ప్రవేశించి నవ్వుల దీపావళిగా మారిపో యింది
.కన్నడ లిటరరీ అకాడెమి దీన్ని ఘనంగా నిర్వహించటం ప్రా రంభించింది .కస్తూ రిహాస్య
ప్రయత్నం గంధకం వాసనతో మరింత పరిమళించింది . 1946 లో కస్తూ రి   బెంగుళూర్
లోని ఇంటర్ కాలేజీకి బదిలీ అయి కాన్స్టి ట్యూషనల్ అండ్ సో షల్ హిస్టరీ ఆఫ్ బ్రిటన్
సబ్జెక్ట్ ను సెంట్రల్ కాలేజీ   ఇంగ్లిష్ లిటరేచర్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థు లకు బో ధించాడు
.మైసూర్ లోని ఇల్లు అమ్మేసి బెంగుళూర్ లో కొన్నాడు .మైసూర్ కాలేజీకి ,కొరవంజి
,శంకర్ వీక్లీ లకు స్వస్తి పలికాడు కస్తూ రి ..

రేడియో బావ
కబుర్లు -1
బావగారు 2-నమస్కారం బావగారు .బహుకాల దర్శనం .కులాసానా

బావగారు 1-రండి బావగారు క్షేమమే .అవును నిజంగా నే మనం కలుసుకొని

కబుర్లు చెప్పుకొని దాదాపు యాభై ఏళ్ళయింది .ఏమిటి విశేషాలు ఇలా దయ

చేశారు

2 బా- ఇవాళ పరశురామ జయంతి అని జ్ఞా పకం వచ్చి ఆ వివరాలు మీ

ద్వారా వింటేనే సంతృప్తి అనుకోని వచ్చాను బావగారు .నాలుగు ముక్కలు

చేవినేసి పుణ్యం కట్టు కోరూ

1-బా –అదెంతహాగ్యం బావగారూ .మన౦ కలిసేది మంచి విషయాలు అందరికీ

చెప్పటానికేగా .ఇవాళ వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతి .విష్ణు మూర్తి

అవతారాలలో ఆయనది 6 వ అవతారం .కొందరు ఈ రోజు ఉపవాసం చేసి

ఆయనకు షో డశ ఉపచారాలతో పూజ చేసి ‘’జమదగ్ని సుత వీర

,క్షత్రియా౦తక  ప్రభో –గృహాణార్ఘ్యంమయా దత్త ం కృపయా పరమేశ్వరా ‘’అని

అర్ఘ్యం ఇస్తా రు .

2-కొత్త విషయం చెప్పారు  బావగారు .అయినా ఆయన పరమ కోపిస్టి

ఆయనకు ఎందుకు జయంతి

1-గాది కొడుకు విశ్వామిత్రు డు .జమదగ్ని రేణుకల కొడుకే విష్ణు అంశతో

పరశురాముడిగా పుట్టా డు .ఆవంశ  కోపం తరతరాలుగా సంక్రమించింది

.శివుడిదగ్గ ర అస్త ్ర విద్యలు నేర్చి అవక్రపరాక్రము డయ్యాడు

2-బ్రా హ్మణ వంశంలో పుట్టినవాడికి ఈకోపం ఏమిటి మహాత్మా


1-మంచి ప్రశ్న .కుశ వంశ రాజు గాది దగ్గ రకు భ్రు గు వంశ రుచీక వెళ్లి

ఆయనకూతురు సత్యవతిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు .నల్ల టి

చెవులున్న వెయ్యి గుర్రా లిస్తే పెళ్లి చేస్తా నన్నాడు రాజు .వరునణదేవుడిని

ప్రసన్నం చేసుకొని వాటిని పొ ంది ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకొన్నాడు .ఒకరోజు

సత్యవతి భర్త ను తనకు, తనతల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని  వేడింది

.బ్రా హ్మణ మంత్ర పూతమైన ఒక హవిస్సు ,రాజమంత్ర పూతమైన మరో

హవిస్సు ఆయన తయారు చేసి స్నానానికి వెళ్ళగా ,విషయం తెలియక

రాజమంత్ర హవిస్సును తానూ తీసుకొని విప్రహవిస్సు తల్లికిచ్చింది .రుచీకుడికి

విషయం తెలిపి, ప్రా ధేయపడగా పుట్టే కొడుకు సాత్వికుడుగా ఉండి మనుమడు

మాత్రం ఉగ్రు డుగా ఉంటాడు అని చెప్పాడు .కనుక జమదగ్ని సాత్వికుడుగా

ఆయనకొడుకు పరశురాముడు ఉగ్రరూపంగా విష్ణు అంశతో జన్మించాడు

బావగారు .

2-అబ్బో దీనిలో ఇంత తిరకాసున్నదా బావగారూ .మరి క్షత్రియుల్ని

చంపాల్సిన అవసరం ఆయనకు ఎందుకొచ్చింది బావగారూ

1-అవసరమైన ప్రశ్న ఇది బావగారు .హైహయ రాజు కార్త వీర్యుడు చేతులు

లేకుండా పుట్ట గా దత్తా త్రేయుడిని ప్రసన్నం చేసుకొని వెయ్యి చేతులతో మహా

పరాక్రముడయ్యాడు .ఒకరోజు వేటలో అలసి జమదగ్ని ఆశ్రమానికి రాగా 

గొప్ప  విందుతోఅతనికీ, పరివారానికి ఆతిధ్యమిస్తా డు .ఇంతమందికి ఎలా

సాధ్యం అని మహర్షిని అడిగితె తన కామధేనువు సంతానమైన ఆవు అని

చెప్పాడు .దాని తనకు ఇవ్వమని అడిగితె ఇవ్వను  అంటే ,బలవంతంగా


లాక్కు పో తాడు .ఇంటికి వచ్చిన పరశురాముడికి విషయం తెలిసి మాహిష్మతీ

పురం వెళ్లి అతడి వెయ్యి చేతులను తలను తన గండ్ర గొడ్డ లి అనే పరశువుతో

ఖండిస్తా డు .తండ్రికి చెబితే పాప ప్రక్షాళనం కోసం తీర్ధ యాత్రలు చేయమని

పంపిస్తా డు .అందుకే ఆయన  గొడ్డ లికి  ‘’ధర్మ పరశు ‘’అనిపేరు

2-కార్తు నిపై కోపం సకల రాజ వంశ నిర్మూలనానికి ఎలా దారితీసిందో అర్ధ ం

కావటంలేదు బావగారూ

1-కొంతకాలం గడిచింది .ఒకరోజు రేణుకాదేవి చెరువుకు నీటికోసం వెడితే

గంధర్వుల జలకేళి చూడటం వలన ఇంటికి రావటం ఆలస్యమైతే ,శంకించి

కోపించిన జమదగ్ని ఆమెను హతమార్చమని కొడుకుల్ని ఆదేశిస్తా డు .వాళ్ళు

ఒప్పుకోరు .పరశురాముడిని తల్లినీ సో దరులను చంపమని  ఆదేశించగా ,క్షణం

ఆలోచించకుండా నేరవేర్చగా,  సంతృప్తి చెంది వరం కోరుకోమంటే తల్లినీ

సో దరులను బ్రతికించమంటే బతికిస్తా డు మహర్షి .

2-ఇదీ బానేఉంది కానీ నేను అడిగిన అసలు విషయం---

1-తొందర పడకండి .అక్కడికే వస్తు న్నా .ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని

వేళ,కార్త వీర్యుని కొడుకులు తండ్రి మనశ్శాంతికోసం  జమదగ్ని తలనరికి తమ

పట్ట టానికి తీసుకు వెడుతుంటే రోదిస్తూ రేణుకా దేవి 21 సార్లు గుండె బాదుకొని

రోదించింది .ఇంటికి వచ్చిన పరశురాముడు తీవ్రకోపం తో మాహిష్మతికి వెళ్లి

కార్త వీర్యుని కొడుకుల్ని గొడ్డ లితో చంపి ,తండ్రి తల తెచ్చి మొండానికి అంటించి

బ్రతికిస్తా డు .తనతల్లి 21 సార్లు రోదించటం తెలిసి క్షత్రియజాతిపై ద్వేషంతో

నిర్వంశం చేయాలని 21 సార్లు దండెత్తి సర్వ శత్రు సంహారం చేసి సంతృప్తి


చెందటమే కాక శ్యమంత పంచకం అనే అయిదు సరస్సులను క్షత్రియ రక్త ం తో

నింపి తలిదండ్రు లకు తర్పణ చేస్తా డు .

2-గొప్ప విషయం చెప్పారు బావగారు .మరి సూర్యవంశం ఎలా బతికి

బట్ట కట్టింది

1-దశరధుడు మరికోద్దిమంది రాజులు ఆవులమందాలో ఆడవేషాలలో దాక్కొని

తప్పించుకొన్నారు .తాను సాధించిన శక భూమండలాన్నీ పరశురాముడు

కశ్యప మహర్షికి దానం చేసిన  మహా దాతకూడా బావగారూ  ,తపస్సు కోసం

వెళ్ళిపో యాడు

2-రామాయణం లో పరశురాముడు మళ్ళీ కనిపిస్తా డుకదా  బావగారూ

1-సీతారామ కల్యాణం తర్వాత ,తనగురువు శివుని విల్లు విరిచిన రాముడి పై

యుద్ధా నికి వస్తా డు .దశరదుడితో సహా శాంతించమని కోరినా వినక ,అంత

పరాక్రమవంతుడైతే తన ‘’విష్ణు చాపం ‘’ఎక్కు పెట్టమని ఇవ్వగా అవలీలగా

ఎక్కుపెట్టగా అందులోని విష్ణు తేజం రామునిలో చేరింది . బాణం ఎక్కడ

వదలాలని అడిగితె తన తపో శక్తిని కొట్టేయ్యమని చెప్పి అలా చేయగా ,లోకం

లో ఒకడే రాముడు ఉండాలని రాముని ఆశీర్వదించి  తాను మహేంద్రగిరిపై

తపస్సుకు వెళ్ళిపో యాడు పరశురాముడు

2-ఇద్ద రూ విష్ణు స్వరూపులే .పరశురాముని అవసరం ఇక లోకానికి లేదు

కనుక ,రామ అవసరం పుష్కలంగా ఉంది  కనుక నిష్క్రమించాడు .మళ్ళీ

ఎప్పుడైనా కనిపిస్తా డా బావగారు


1-బాగా చెప్పారు బావగారు .ద్వాపరయుగం లో మహా భారత కాలం లో

భీష్మునికి గురువై అస్త వి


్ర ద్య నేర్పాడు .అంబికను పెళ్లి చేసుకోమని గుర్వాజ్ఞ గా

చెప్పినా, తాను చేసిన ప్రతిజ్ఞ కు బద్ధు డై నిరాకరించగా ,యుద్ధా నికి దిగగా ఘోర

యుద్ధ ం జరిగి, దేవతల అభ్యర్ధనమేరకు ఇద్ద రూ శాంతించారు

2-కర్ణు డు కూడా శిష్యుడని విన్నాను

1-అవును బ్రా హ్మణవేషం లో కర్ణు డు పరశురామ శిష్యుడై అస్త వి


్ర ద్య నేర్చి

,తర్వాత అతని అబద్ధ ం గ్రహించి యుద్ధ కాలంలో అస్త వి


్ర ద్య గుర్తు కు రాదనీ

కర్ణు డిని శపించాడు .అంతేకాదు బావగారు కురుపాండవులకు అస్త వి


్ర ద్యా

గురువు ద్రో ణా చార్యుడూ పరశురామిని దగ్గ రే అస్త ్ర విద్య నేర్చాడు .మహేంద్ర

పర్వతంపై తపస్సులో ఉన్న పరశురాముని అర్జు నుడు దర్శించి ఆశీస్సులు

పో ౦దాడుకూడా.

2-ఇంకేవైనా విశేషాలుంటే తెలియజేయండి బావగారు

1-నిరభ్యంతరంగా .ఒకసారి పరశురాముడు శివదర్శనానికి కైలాసం వెడితే

,ద్వార పాలకుడు వినాయకుడు అడ్డ గిస్తే గొడ్డ లి విసిరితే ,శివ ప్రసాదమైన

పరశుపై గౌరవంతో తన దంతాన్ని ఒకటి సమర్పించాడు దానికి .కనుకనే

ఏకదంతుడు .పరశురాముడు చిరంజీవి కల్క్యావతారం లో విద్యలు

ఉపదేశిస్తా డని ,తర్వాత మన్వంతరం లో సప్త ర్షు లలో ఒకరు గా అవుతాడని

కధనం ఉంది

2-అంతా కొత్త గా ఉంది .ఇంకా విశేషాలు చెప్పండి


1-క్షణికావేశ పరుడైన పరశురాముడు తాను సాధించిన సమస్త భూభాగాన్నీ

కశ్యపుడికి దానం చేసినట్లు చెప్పుకొన్నాం కదా .మరి ఆయన తపస్సు

చేసుకోవటానికి స్థా నం లేకపో యింది .తన పరశువును సముద్రం లోకి

విసిరేశాడు సముద్రు డు వరుణుడు  ఆయనపై ఉన్న గౌరవంతో పరశువు

పడినంత మేరకు గోకర్ణం ,కన్యాకుమారి లమధ్య  వెనక్కి తగ్గా డట.అలా

వెలువడిన భూభాగమే కేరళ రాష్ట ౦


్ర అంటారు .కేరళలో అందుకే 7 పరశురామ

క్షేత్రా లు ఆయనగౌరవంగా వెలశాయి బావగారూ .దేశం మొత్త ంపై

108 పరశురామాలయాలున్నాయి

2-అందులో ఏదైనా ఒకదాని గురించి ---

1-కేరళ తిరువనంతపురం దగ్గ ర’’ తిరు వళ్ల ం’’లో కరమణ నదీ తీరం లో 2 వేల

ఏళ్ళనాటి పురాతన పరశురామ మందిరం ఉన్నది .ఇక్కడ పితృ దేవతలను

పూజించటం మరో విశేషం

2-ఇంతటి మహా నుభావుడిపై కవులు ఏమైనా రాశారా బావగారూ

1-జయదేవ మహాకవి రసమయ శ్లో కంగా  దశావతార స్తు తిలో రాశాడు-

‘’క్షత్రియ రుదిరమయేజగదపగత పాపం-స్నపయసి పయసి శమిత భవతాపం

– కేశవ!ధృత భృగుపతి రూప –జయ జగదీశ హరే ‘’

2-బాగుంది బావగారు .మన తెలుగులో అంతసాహసం ఎవరూ చెయ్యలేదా

1-చెయ్యకేం –దాశరధీ శతకం లో భక్త రామదాసు గారు పరశురామ స్తు తి

చేశారు –
ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే

బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ

సురవరకోటికిన్ ముదము సొ ప్పడ భార్గ వరామమూర్తివై

ధరణినొసంగితీవె కద దాశరధీ కరుణా పయోనిధీ.

బావగారు -2-ధన్యుణ్ణి బావగారు .పరశురామ  జయంతి నాడు పరశురామ

వృత్తా ౦తం సాకల్యంగా చెప్పి నాకు మహో పకారం చేశారు .మళ్ళీ కలుస్తా ను.

వస్తా బావగారూ

బావగారు -1-సంతోషం బావగారూ .వస్తూ ఉండండి ఇలానే మంచి

విషయాలతో కాలక్షేపం చేద్దా ం .

అంకితం-మద్రా స్ తెలుగు రేడియోలో బావగారి కబుర్లు సాయంత్రం వేళ

ప్రసారమయ్యేవి .అందులో ఒక బావగారు  శ్రీ గాడేపల్లి చిన సూర్యనారాయణ

గారు . తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో

పాడుతూ శ్రో తల్ని వుర్రూ త లూగించిన రెండవ వారు  శ్రీ ప్రయాగ

నరసింహశాస్త్రి. మూడు దశాబ్దా లు ఆకాశవాణిలో పనిచేసి ' సెబాస్ '

అనిపించుకొన్న వ్యక్తి. 1936 లో ప్రయాగ ఆకాశవాణి మదరాసు కేంద్రంలో

నిలయ విద్వాంసుడుగా చేరారు. ' బావగారి కబుర్ల ద్వారా వీరు శ్రో తలకి

చేరువయ్యారు. వీరు, గాడేపల్లి సూర్యనారాయణ గారు కలిసి బావగారి కబుర్లు

నిర్వహించేవారు. అవి శ్రో తల జీవనంలో భాగమైపో యాయి. ' ఏమండో య్

బావగారు ! రావాలి ! రావాలి ! ' అనే పలకరింపులు సహజమయ్యాయి. స్క్రిప్టు

లేకుండా యధాలాపంగా అనర్గ ళంగా తన సంభాషణలతో వినోదాన్ని


అందించేవారు ప్రయాగ..చినసూర్యనారాయణ గారు మద్రా స్ లో ఉంటున్న మా

పెద్ద బావగారు అంటే మా పెద్దక్కయ్య లోపాముద్ర భర్త గాడేపల్లి కృపానిధి గారి

తండ్రి’’ పండిట్ రావు’’ గా ప్రసిద్ధు డైన , రోషనార,చంద్రగుప్త మొదలైన

హిందీనాటకాలలో నటించి ,పాత వెంకటేశ్వర మహాత్మ్యం సినిమాలో భ్రు గు

మహర్షిగా  నిర్దో షి మొదలైన సినిమాలలో నటించిన శ్రీ గాడేపల్లి

సూర్యనారాయణ గారికి  స్వయాన తమ్ముడే  .ఈయన్ను పెద

సూర్యనారాయణ అనేవారు .అలాగే శ్రీ గాడేపల్లి శంకరం గారు కూడా ఒక

తమ్ముడే .ఈయన భార్య దుర్గా బాయి గారి మహిళా సభ స్కూల్ లో హిందీ

పండిట్ గా ఉండేవారు ..ఈ కుటుంబాలన్నీ మా బావ గారింట్లో ఏ కార్యక్రమం

జరిగినా ,పిల్లా పాపలతో హాజరయేవారు  . ఇప్పుడూ అలానే వస్తు న్నారు మా

అక్కయ్యా బావ చనిపో యినా  వారూ గతి౦చినా  వారిపిల్లలుకూడా మా

మేనల్లు డు మేన కోడళ్ళ ఇంటికి . నాకు గుర్తు న్నంతవరకు

చినసూర్యనారాయణగారిఅల్లు డే దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు .కృష్ణ శాస్త్రిగారిని

అయిదారు సార్లు వారింటి వద్దే చూసి మాట్లా డాను .1950 ప్రా ంతం లో కృష్ణ

శాస్త్రిగారు ,కాటూరి వెంకటేశ్వరరావు గారు ఒకసారి ఉయ్యూరులో మా ఇంటికి

వచ్చి గంట సేపు కూర్చుని మాట్లా డటం నేను ఎప్పటికీ మరచిపో లేని విషయం

  ఇలా బావగారి కబుర్ల తో గాడేపల్లి,ప్రయాగ గార్లు చక్కని వాచకం తో

,విషయాలను సూటిగాస్పస్ట ంగా చెప్పి రక్తి కట్టించటం నాకు ఇంకా గుర్తు ఉంది

.
  విజయవాడ రేడియోలో 1971 నుంచి 75 వరకు’’ సాయంత్రం 6-50 నుంచి

పదినిమిషాలు 7 గంటల వార్త ల వరకు బావగారి కబుర్లు ’’ శ్రీ

సి.రామమోహనరావుఅనే చివుకుల రామమోహనరావు , శ్రీ నండూరి

సుబ్బారావు ద్వయం  చెప్పి ఉత్సుకత కలిగించేవారు ...వినసొ ంపుగా ఉండేవి

అలవోకగా చెప్పేవారు ఏ విషయమైనా .1971 లో యుద్ధ ం ,బంగ్లా దేశ

ఆవిర్భావం విశేషాలు కబుర్ల ద్వారా ప్రజలలోకి సూటిగా తీసుకు వెళ్ళేవారు

.వీటిని టేపులపై భద్రపరచినట్లు లేదు .ఉంటె ఎంతటి ప్రేరణకలిగించేవో

.ఒక్కోసారి ‘’ధరవరలు ‘’కూడా చదివే వారని గుర్తు .’’పంది’’వారు’’ధర

చెబుతుంటే తమాషాగా ముక్కు మూసుకొనే వాడిని ఎన్నో నాటికలలో హాస్య

సన్నివేశాలలో వీరి వాచిక నటన అనన్య సామాన్యంగా ఉండేది. ప్రతిదీ

చిరస్మరణీయం చేసెవారు  ఈ జంట .

 ఒక సారి వీరందరినీ స్మరించాలన్న తలంపుతో ఇవాళ ‘’రేడియో

బావగారికబుర్లు ‘’ ప్రా రంభించాను .ఈ ఎపిసో డ్ లన్నీ రేడియో ద్వారా బావగారి

కబుర్లు చిరస్మరణీయం చేసిన శ్రీ గాడేపల్లి సూర్యనారాయణ ,శ్రీ ప్రయాగ

నరసింహశాస్త్రి ,శ్రీ సి.రామమోహనరావు ,శ్రీ నండూరి సుబ్బారావు గార్ల కు

అంకితమిస్తూ ధన్యత పొ ందుతున్నాను

కబుర్లు -2

బావగారు 2-నమస్కారం బావగారు .నిన్న మీరు  చెప్పినకబుర్లు నా మనసుకు చందనం


పూసినత చల్ల గా హాయిగా ఉన్నాయి
బావగారు -1-నమస్కారం .రండి చందనం అంటే జ్ఞా పకమొచ్చింది .ఇవాళ చైత్ర శుద్ధ
తదియ అక్షయ తృతీయ మాత్రమేకాక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి
చందనోత్సవం కూడా బావగారూ

2-అలాగైతే ఇవాళ బో లెడు విశేషాలున్నాయన్నమాట .అక్షయ తృతీయ అంటే ఏమిటి


బావగారు

1-తెలుసుకోవలసినవిషయమే అడిగారు బావగారు .అక్షయం అంటే క్షయం అంటే నాశనం


లేనిది లేక అనంతమైనది అని అర్ధం .ఈ రోజును ‘’సర్వ సిద్ధి ముహూర్త ం ‘’గా  దైవజ్ఞు లు
చెప్పారు .అంటే ఈరోజు ఏ మంచి పని మొదలుపెట్టినా తప్పకుండా విజయం సిద్ధిస్తు ంది
అని నమ్మకం .మనవాళ్ళు ఎప్పుడు ఆశీర్వది౦చినా  ‘’అక్షయ పుణ్యలోక ప్రా ప్తి రస్తు
‘’అక్షయ ధనధాన్య భోగ సమృద్ధి రస్తు ‘’అని ఆశీర్వదిస్తా రు అందుకే

2-మరి ఈనాడు ఎలాంటి మంచి పని చేయాలి బావగారు

1-సంప్రదాయ సిద్ధంగా ఈ రోజు కనీసం ఒక చిన్నం అయినా బంగారం కొంటారు


.ఇవాళకొంటే అది అక్షయ వృద్ధి చెందుతుందని నమ్మకం .భూములు ,ఇళ్ళూవగైరా
కోనేవారూ ఉన్నారు .బావగారూ ఏమైనా ఒకకిలో బంగారం కొని దాచారా

2-సరేలెండి బావగారు .ఏదో రేడియో లో పని చేస్తు న్నారు .వీళ్ళకు డబ్బు లెక్కేమిటి
అనుకొంటుంది లోకం .మన జీతాలెంత ,మనకుతుంబ భారమెంత .నా వల్ల కానే
లేదుబావగారూ .మీరు బాగానే కూడబెట్టినట్లు తోస్తో ంది మీముఖం చూస్తె

1-మనం ఇద్ద రం ఒకే తాను  గుడ్డ లం బావగారూ .ఎలా సాధ్యమౌతుంది .అదీగాక గత


6 ఏళ్ళుగా మనకేంద్రపభ
్ర ుత్వం  ప్రభుత్వ సంస్థ లైన పో స్ట్ ,టెలిఫో న్ ,టివి,రేడియో వంటి
వాటి గురించి అస్సలు పట్టించుకోవటం లేదు .ఎంతసేపూ ప్రైవట్
ే వాళ్ళకే అ౦బా నీలకూ
ఆదానీలకే వత్తా సు కాస్తో ంది ,దో చిపెడుతోంది కదా బావగారు

2- నిష్టూ రం  అనిపించినా నిజం చెప్పటం లో మీకు సాటి లేరు బావగారు .మనగొడవ


ఎప్పుడూ ఉండేదే అనంతం .అక్షయ తృతీయ విశేషాలు ఇంకేమైనా ఉన్నాయా బావగారూ
1-లేకేమి చాలా ఉన్నాయి .ఈ రోజే విష్ణు వు ఆరవ అవతారమైన పరశురామ జయంతి .ఈ
రోజే త్రేతాయుగం ప్రా రంభమైందని నమ్మిక .దివినుండి గంగానది భువిపై ఉద్భవి౦చి౦దీ
ఈరోజే .వ్యాసమహర్షి మహాభారత రచన ప్రా రంభించిందీ ఈరోజేనండి .అక్షయంబుగ
కాశిలోపల అన్నపూర్ణ భవానివై ‘’అని మనం పూజించే అన్నపూర్ణా దేవి జన్మదినమూ
ఇవాళే.ఈ రోజే కుబేరుడు శివుని పూజించి లక్ష్మీదేవి  అనుగ్రహం తో  అక్షయ సంపద
పొ ంది దానికి సంరక్షయ్యాడు  .ద్రౌ పదీ మానసంరక్షణ అక్షయ వస్త్రా లతో శ్రీకృష్ణు డు  చేసన
ి
రోజు ,తనను సందర్శించిన బాల్యమిత్రు డు కుచేలుడుప్రేమగా తెచ్చిన అటుకులు గ్రహించి
శ్రీ కృష్ణు డు అక్షయసంపద ఇచ్చిన రోజుకూడా అక్షయ తృతీయే బావగారు

2-అక్షయ పాత్ర పేరేదో లోకం లో ఉన్నట్లు , విన్నట్లు జ్ఞా పకం

1-బాగా గుర్తు చేశారుబావగారూ –అజ్ఞా తవాసం లో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు


‘’అక్షయ పాత్ర ‘’ప్రదానం చేసన
ి రోజుకూడా అక్షయతృతీయే .శంకర భగవత్పాదులు బాల్యం
లో మొదటిసారిగా పేద ఇల్లా లి ఆమలకం భిక్షగా గ్రహించి ‘’కనకదారా స్త వం ‘’ ‘’చెప్పి,ఆమె
ఇంటి ముందు అక్షయకనకధార కురిపించింది ఈరోజే  ,  బదరీనాద్ ఆలయం ద్వారాలు
నాలుగు నెలలమూత తర్వాత ఇవాళే భక్తు ల దర్శనం కోసం  తెరుచుకొంటాయి .పూరీ
జగన్నాధ రధయాత్ర కు రధం నిర్మించే కార్యక్రమకూడా ఈ రోజే మొదలౌతుంది
.బృందావనంలోని ‘’బ౦కే బిహారీ ‘’ఆలయం లో శ్రీ కృష్ణు ని పాదదర్శనం ఈ అక్షయ
తృతీయ ఒక్కరోజునే సాధ్యం .మన సింహాద్రి అప్పన్న చందనోత్సవం కూడా అక్షయ
తృతీయ నాడేబావగారు

2-ఇవన్నీ వింటుంటే ఒళ్ళు పులకిస్తో ంది బావగారు .అక్షయ తృతీయ అంటే బంగారం
కొనటం ఒక్కటే అనుకొన్నాను ఇన్ని విశేషా లున్నాయా బావగారు ధన్యవాదాలు .ఇంతకీ
చందనోత్సవం కథా కమామీషు ఏమిటి బావగారూ?నరసింహస్వామి లక్ష్మీ
నారసింహుడుగా ,యోగ నారసింహుడుగా విన్నాను కానీ ఈ వరాహ నరసింహం తిరకాసు
ఏమిటి బావగారూ

1-అదీ జిజ్ఞా సువుకు ఉండాల్సిన ముఖ్య లక్షణం బావగారూ .తండ్రి హిరణ్య కశి పుడినుంచి
తనభక్తు డైన ప్రహ్లా దుడిని రక్షించటానికి నృసింహావతారం దాల్చి హిరణ్యుని చంపి
,ప్రహ్లా దుని కోరికపై వరాహ నరసి౦హు డిగా సింహాచలం లో వెలశాడు కనుక ఆ పేరు
వచ్చింది

2-అంటే రెండు అవతారాల సమ్మేళనం అన్నమాట కదా బావగారూ

1-అవును బావగారూ .వరాహావతారం  నరసింహా వతారం కలిసిన నూత్న అర్చామూర్తిగా


స్వామి స్వయంభువుగా వెలసిన మహా పుణ్యక్షేత్రం సింహాచల దివ్యక్షేత్రం .మహావిష్ణు వు
స్వయంభువుగా వెలసిన ఏకైక మహా దివ్యక్షేత్రం

2-వినటానికే మహా సంతోషంగా ఉంది అసలు అమూర్తి యెలాఉంటాడు  బావగారూ

1-ఇక్కడ స్వామివారు వరాహ వదనం తో ,మానవ శరీరం తో ,తెల్లని సింహంజూలు ,భుజం


పై సింహపు వాలం అంటే తోక ,రెండు చేతులు ,భూమిలో దాగిఉన్న పాదాలతో   విలక్షణ
మూర్తిగా దర్శనమిస్తా డు బావగారూ

2-వర్ణిస్తూ ంటే ఒళ్ళు పులకరిస్తో ంది .చూస్తె ఎంత బాగుంటాడో ?నిత్యం ఇలాగే
దర్శనమిస్తా డా భక్తు లకు బావగారూ

1-లేదండీ .సంవత్సరం లో ఒక్క అక్షయ తృతీయ నాడు తప్ప ,మిగిలిన 364 రోజులూ
ఇక్కడ ప్రసద
ి ్ధ మైన ,ప్రశస్త మైన పరిమళ సుగంధ దట్ట మైన చందన౦ పూతతో ఒక
శివలింగం  లాగా దర్శనమిచ్చి శివకేశవాద్వైత భావన కలిగిస్తా డు

2-మరి ఆచందనం ఎప్పుడుఎలా  తొలగిస్తా రు బావగారూ

1-వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయతృతీయ నాడు చందనం ను బంగారు ,వెండి


బొ రిగలతో స్వామి శరీరం పై దట్ట ంగా ఉన్న చందనాన్ని గీకి తొలగిస్తా రు  .తర్వాత  కొన్ని
గంటలుమాత్రమే ‘’నిజ రూప దర్శనం ‘’అంటే వరాహ నరసింహ దర్శనం కలిగిస్తా రు .దీన్ని
వీక్షించటానికి తండో పతండాలుగా భక్త జనం చేరుకొని దర్శించి పులకిస్తా రు

2-తొలగించిన చందనం ఏం చేస్తా రు బావగారూ

1-భక్తు లకు ప్రసాదంగా ఇస్తా రు దాన్ని నుదుట పెట్టు కోవాలి .తీర్ధంలో కలిపి కూడా ఇస్తా రు
.ఈ తీర్ధం దీర్ఘ రోగ నివారిణి గా భావిస్తా రు
2-అసలు ఈ చందనం పూయమని ఎవరు చెప్పారు బావగారూ

1-మహా భేషైన ప్రశ్న సంధించారు బావగారూ .ఈ స్వామిని భక్త ప్రహ్లా దుడు మొదట
పూజించాడు .తర్వాత చంద్రవంశరాజు పురూరవుడు విమానం లో ఆకాశమార్గా న ఇటుగా
వెడుతుంటే ,ఈ స్థ లప్రభావం వలన విమానం కిందకు ఆకర్షి౦ప బడింది .ఏమిటో అని దిగి
చూస్తె ఒకపుట్ట లో కప్పబడిఉన్న వరాహ నరసింహ స్వామి విగ్రహం కనబడింది .దాన్ని
భక్తితో బయటికి తీయించగా ఆకాశవాణి పురూరవునితో ఒక సంవత్సరకాలం విగ్రహాన్ని
చందనం తో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమె స్వామి నిజరూప దర్శం
కలిగించేట్లు చేయమని చెప్పింది .ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్టించి పూజించాడు
.అప్పటినుంచి అదే పద్ద తి పాటిస్తు న్నారు

2-ఇంకా కారణాలు ఉండి ఉండచ్చా బావగారూ

1-అక్షయ తృతీయ రోహిణి లేక కృత్తి క నక్షత్రం లో వస్తు ంది .ఈ రెండూ అగ్ని నక్షత్రా లు
.అసలేస్వామి ఉగ్రనారసి౦హుడు .కనుక శాంతపరచటానికి చందనలేపం తప్పని సరి

2-అవును బావగారు శివుడు కృత్తి కా నక్షత్ర సంజాతుడు కనుక ఆయన్ను నిరంతరం


చల్ల బరచటానికే మహన్యాస పూర్వక అభిషేకాలు లు చేస్తా రు

1-చాలా మంచి విషయం జ్ఞా పకం చేశారు బావగారూ

2-ఇంకా విశేషాలుంటే తెలియ జేయండి బావగారూ  

1-విశాఖ పట్ట ణానికి అతి సమీపం లో సింహాచల క్షేత్రం ఉంది .ఇది పనసపంట కు ,
సంపంగి చెట్లకుప్రసద
ి ్ధి . హిరణ్యకశిపుడు అన్నిరకాల దండనలతో కొడుకు ప్రహ్లా దుని బాధ
పెడుతూ చివరికి సముద్రం లోకి విసిరి వేయమని భటులను ఆజ్ఞా పిస్తే ,అలానే చేస్తే విష్ణు
మూర్తి ఇక్కడే రెండు చేతులుజాపి అతడిని సముద్రం లో పడకుండా కాపాడాడు అని
అతిహ్యం కూడా ఉంది

2-వరాహావతారం తర్వాత నృసింహావతారం కదా బావగారు –ఆముచ్చట చెవిన వేయండి

1-మహా ప్రళయకాలం లో విష్ణు మూర్తి యోగనిద్రలో ఉంటె భూమి నీటిలో మునిగిపో యింది
.భూమిని ఉద్ధ రించటానికి బ్రహ్మ నాశిక నుంచి బొ టనవ్రేలు ప్రమాణ౦ కల వరాహంగా
శ్రీహరి ఉద్భవించి ,క్రమగా పెరిగి యజ్ఞ వరాహ స్వామిగా విరాట్ రూపం పొ ందగా ,తనతో
యుద్ధ ం చేయగలవాడు విష్ణు వే అని వరుణుడు చెప్పగా హిరణ్యాక్షరాక్షసుడు హరిని
వెతుక్కుంటూ రాగా ,ఆయన రసాతలం లో మునిగి ఉన్న భూమిని తన  దంతాగ్రా లపై
నిలిపి  ఉండగా హిరణ్యుడు యుద్ధా నికి వచ్చాడు .ఉపాయంగా భూమిని సముద్రపు నీటిపై
ఉంచికాపాడి ,వాడితో భీకరయుద్ధ ం చేసి చంపేశాడు.

2-ఇవాళ సమయం చాలా సార్ధకమైంది బావగారూ వరాహ నరసింహ పై కవులేమైనా రాస్తే


వినిపించండి

1-        రాయకేమి .దశావతార స్తు తి లో జయదేవమహాకవి –

‘’వసతి దశన శిఖరే  ధరణీ తవలగ్నా –శశిని కలంక కలేవ నిమగ్నా – కేశవధృత సూకర
రూప –జయజగదీశాహరే  ‘’అని వర్ణించాడు  

2-శంకరాచార్యులవారు కూడా రాసే ఉంటారేమో బావగారూ

1-రాశారు .కరావలంబన స్తో త్రం ప్రసిద్ధమైనది

‘’శ్రీ మత్పయోనిది నికేతన చక్రపాణే-భోగీ౦ద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తీ –యోగీశ


శాశ్వత శరణ్య భవాబ్ది పో త –లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం’’

2-అక్షయ తృతీయను అక్షయ విశేషాలతో సార్ధకం చేశారు బావగారూ .వెళ్ళొస్తా

1-వెళ్ళిరండి బావగారూ మళ్ళీ కలుద్దా ం  

కబుర్లు -3

2-బావగారు –శ్రీమతే రానుజాయనమః శివగోవిందగోవింద –నమస్కారం బావగారు


.ఎండలు మెండుగా కాయుచున్నవి దేవుడు గుర్తు కొచ్చాడు

1-బావగారు –రండి బావగారు .మీ రాకతోనే ఇవాళ రెండు గొప్ప విషయాలు తెలీకుండా
చెప్పారు .

2-అవేమిటోసెలవియ్యండి బావగారు
1-ఇవాళవైశాఖ శుద్ద పంచమి జగద్గు రువు,అద్వైత మత స్థా పచార్య  శ్రీ ఆది
శంకరాచార్యుల వారి జయంతి ఈ రోజే విశిష్టా ద్వైత మత స్థా పకులు భగవాన్ రామానుజా
చార్యుల వారి జయంతి కూడా .మీనోటితోనే మీకు తెలీకుండానే ఆ ఇద్ద రు మహాపురుషుల
నామం ఉచ్చరించారు సందర్భ శుద్ధిగా

2-అలాగా బావగారూ ఆ ఇద్ద రు మహానుభావుల విశేషాలు మీ నోటితో వినే అదృష్ట ం


కలిగిందన్నమాట నాకు .సెలవియ్యండి .

1-వైశాఖ మాసం లో కారణజన్ముల జయంతులు చాలా వస్తా యి .మొన్న చెప్పుకున్న


పరశురామ జయంతి ,ఇవాల్టి శంకర ,రామానుజ జయంతి ,శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ
జయంతి ,పౌర్ణమినాడు బుద్ధ జయంతి ,అన్నమయ్య జయంతి ,బహుళ దశమి శ్రీ
హనుమజ్జ యంతి .అన్నీ విశేషమైనవే

2-నిజమే బావగారూ వీటిని పూర్వకాలం లో బాగా జరిపవ


ే ారని మా పెద్దలు చెప్పేవారు

1-ఇది వేసవికాలం కనుక దేవుడికీ మనకూ దాహ, తాప ఉపశాంతికి బెల్లం  మిరియాలు
ఏలకులతో పానకం తయారు చేసి నైవద
ే ్యం పెట్టి అందరికీ పంచే వారు .తాటాకు
విసినకర్రలతో వీచి బహూక రించేవారు ,మామిడిపళ్ళకాలం కనుక పండిన మామిడిపళ్ళు
కూడా నైవద
ే ్యం పెట్టి అందించటం అరిగద
ే ి .వీటితోపాటు దక్షణా తాంబూల ,వడపప్పు
,చలిమిడి కూడా ఇచ్చేవారు ఇక అడవారికితలనిండా మల్లెపూల దండలు కూడా
ఇచ్చేవారు .ఆ గుమాయింపు పరమ మనోహరంగా ఉండేది .

2-ఇవాళ ఫ్యాన్లు వచ్చి, విసనకర్రలు వెనకబడి పో యాయి బావగారూ .ఇంతకీ శంకర


జయంతి విశేషాలు చెప్పారు కారు బావగారూ

1-వస్తు న్నా –శంకర భగవత్పాదుల గురించి యెంత చెప్పినా తనివి తీరదు .ఆయన
సాక్షాత్తు శివావతారమే .ఆయన వేద విద్యలో బ్రహ్మ .వేదా౦గమైన ఉపనిషత్తు లలో
గార్గ్యుడు,వేదాంత వివేచనలో బృహస్పతి ,వేద కర్మ భాష్యానికి జైమిని ,వేద
తత్వమూలానికి భగవాన్ వ్యాసమహర్షి .అంటే మూర్తీభవి౦చినననూతన వ్యాసుడే శ్రీ
శంకరులు బావగారూ
2 –సూక్ష్మలో మోక్షం లాగా ఎంతబాగా చెప్పారు బావగారూ .ఇంకా

1-8 ఏళ్ళ వయసులో కపిలుని సాంఖ్యం ,పతంజలి యోగశాస్త ం్ర ఔపో సనపట్టిన
బాలమేధావి విజ్ఞా నఖని .భట్ట పాదుల వార్తికం ,అర్ధం చేసుకొని అద్వైత సుఖాన్ని పొ ందిన
మహానుభావుడు

2-భేష్ భేష్ బావగారు ఆయన మూర్తిమత్వం యెలాఉండేది

1-ఒక చేతిలో అద్వైతసారం ,రెండవ చేతిలో జ్ఞా నముద్ర ధరించి ఎదుటి వారి  వాదనలోని
స్కాలిత్య౦  అంటే దో ష౦ ను రెండు చేతులతో తీసి వేస్తు న్నట్లు బాల శంకరుడు
కనిపించేవాడట బావగారు

2-అద్భుతం ,పరమాద్భుతం బావగారు ఇంకా

1-చంద్రు డూ ,శంకరుడూ అమృతాన్నే ఇస్తా రట .ఎలాగంటే చంద్రు డు కాంతి రూపం లో


శంకరుడు వేదాంత భావ నిరూపకంగా .కానీ చంద్రు డు నక్షత్ర కాంతిని హరిస్తా డు .కాని
శంకరుని ముఖ చంద్రు డు సజ్జ నులకు తేజస్సును అనుగ్రహిస్తా డు

2-ఇదివరకు వినని విషయాలు మహా బాగా చెబుతున్నారు బావగారూ –మరింత –

1-శంకరుడు ఫాలభాగం పై ధరించే విభూతి గంగాయమునా సరస్వతీ త్రివేణీ సంగమం


.అవి మూడు వేదాల శిరస్సులు అనే ఉపనిషత్తు ల వ్యాఖ్యానాలు అనే 3 కీర్తు లట

2-ఒళ్ళంతా పులకోస్తో ంది బావగారు –మరేమైనా –

1-నిజమే ఆ అనుభవం అలాంటిదే బావగారూ .అజ్ఞా న అరణ్యం లో పుత్ర ,స్త్రీ అనే


కార్చిచ్చు మంటలచే తపిస్తు న్న జనాలకు ,ఆత్మ విద్య ఉపదేశించటానికి సాక్షాత్తూ శ్రీ
మేధా దక్షిణా మూర్తి మౌనముద్ర  వదలి  శంకరుడిగా అవతరించాడు .శివుడికీ ఈ
శంకరుని పో లికలు చాలా ఉన్నా ముఖ్య భేదం మాత్రం ఒకటి ఉందట .భగవత్పాదులు
వైదిక మార్గా వలంబి యై యజ్ఞా లు చేశాడు చేయించాడు .కానీ ఆ మహేశ్వర శివుడు
మామగారైన దక్షుని యజ్ఞా న్ని ధ్వంసం చేశాడు ఇదొ క్కటే భేదం ట

2-దుస్ట వాదాలు హరించి శంకర  వాక్ ఝరి ఎలా ఉండేది బావగారూ


1-శ్రీ శంకరాచార్య అనే హిమవత్పర్వతం నుంచి బయల్దే రిన ‘’వాక్కు ‘’అనే గంగా ప్రవాహం
దుష్ట వాదాలు అనే కలపు మొక్కలను హరించి వైదిక పంటలు ఇబ్బడి ముబ్బడిగా
పండించింది  .ఆయన వాక్ పరిమళాన్ని పచ్చకర్పూరం అప్పుగా ,కస్తూ రి పరిమాణ౦గా
,కుంకుమ పువ్వు కొనుబడి చేస్తే ,చందనం ఏకంగా  దొ ంగిలించిందట అని విద్యారణ్య
మహర్షి చమత్కరించారు  బావగారూ 

2-ఒక గొప్పవాని గుణగణాలుమరొక గొప్ప వాడే గ్రహిచగలడు కదా బావగారూ .మీరు


అంతకు ముందు చెప్పిన విషయాలన్నీ విద్యారణ్యు లవె కదా బావగారు

1-సూక్ష్మగ్రా హి మీరు బావగారు సరిగ్గా చెప్పారు .ఇదంతా విద్యారణ్య మహర్షి రాసిన


‘’శంకర విజయం ‘’లోనిదే .ఆయనే రాయక పొ తే  లోకానికి  యదార్ధమైన శంకరాచార్య
చరిత్ర తెలిసి ఉండేదికాదు .ఆస్తికజనం ఆయనకు ఎంతో రుణపడి ఉన్నది బావగారూ

2-ఆధునికంగా శంకరులను ఎలా చెప్పాలి బావగారూ

1-మంచి ప్రశ్న బావగారూ .’’అద్వైతం పూర్వం అరణ్యాలలో ఉండే మహర్షు లు


మాత్రమెఆచరి౦ చేవారు కనుక ‘’ఆరణ్యకం ‘’అయింది .బుద్ధు డు దాన్ని జనసామాన్యం
లోకి తెచ్చాడు .కానీ తర్వాత అది భ్రష్టు పట్టింది .మళ్ళీ శంకరుడు నిలబెట్టా డు .ఒకరకంగా
నైతిక దృక్పధంతో బుద్ధు డు ,శాస్త్రీయ భావనతో శంకరుడు అద్వైతాన్ని నిలబెట్టా రు
‘’అన్నాడుస్వామి వివేకానంద

2-చాలాబాగుంది బావగారూ –ఇంకా –

1-ఈ నాటిసమాజానికి  శంకరునిమేధస్సు బుద్ధు ని కారుణ్యం కలిసి వియ్యమందితేనే


సమాజ కల్యాణం సాధ్యం .అంటే అద్వైతం ఆచరణలో కనబడాలి మానవునిలో బ్రహ్మాన్ని
చూడగలగాలి .కనుక మొదట అనుష్టా నం తర్వాతే జ్ఞా నం .ప్రతిదానిలో బ్రహ్మ ఉన్నాడన్న
ఎరుక రావాలి

2-దాన్ని శంకరులు ఆచరణ సాధ్యం చేశారా  బావగారూ

1-వేద సంహిత కాలం లో భయం ఉండేది .ఉపనిషత్ కాలం లో అదిపో యి నిర్గు ణ భావం
వ్యాపించింది .విజ్ఞా న సర్వస్వం అనిపించే శంకరుడు పలికిన ప్రతిపలుకు ,శ్లో కం ,స్త వం
స్తో త్రం లో వాత్సల్యం భక్తీ జ్ఞా నం త్రివేణీ సంగమమై ,అందిన చోటు నుండి అందనంత
దూరానికి తీసుకు వెళ్ళే సామర్ధ ్యం ఉన్నది

2-అద్భుత ఆవిష్కరణ బావగారూ .శంకర స్తో త్రా ల విశిష్ట త ఏమిటి

1-సంస్కృత వాజ్మయానికి గొప్ప ప్రచారం సాధించిన పెట్టా యి అవి .వాటిని రచించి 


సూక్ష్మమార్గ ం లో మోక్షం అందుబాటు లోకి తెచ్చిన సాదు సద్గు రువు ఆయన .ప్రతిశ్లో క౦
అమృతోపమానమే జ్ఞా నగంగాస్నాన ఫలదాయకమే ,వైరాగ్య ఉషో దయమే .జీవన్ముక్తి
సాధించటానికి ఆయన స్తో త్రా లూ భాష్యాలూ అద్భుత సాధనాలే .అంతటి మహా విజ్ఞా ని
మళ్ళీ పుట్ట లేదు బావగారూ .వ్యాసమహర్షి శ్రీ మహా విష్ణు వు అవతారమైతే
,ఆదిశంకరాచార్య సాక్షాత్తు శ్రీ శంకరావతారమే

2-విన్నకొద్దీ వినాలనిపిస్తో ంది బావగారూ .ఇంకా శంకరు గురించి ఎవరేమమి


ే అన్నారో
చెప్పరా

1-In Shankara we see tremendous intellectual power ,throwing scorching


light reason upon every thing ‘’అన్నాడు వివేకానంద .ఏ కే బెనర్జీ ‘’Sankara was
not merely a philosopher ,not merely a religious leader ,but he was the
greatest nation bulider and thought leader ‘’అని గొప్పగా కీర్తించాడు

2-అద్భుతః బావగారూ –ఇక రామానుజా చార్యుల వారి విశేషాలు శాయించండి

1-ప్రస్థా న త్రయం అయిన ఉపనిషత్ లు ,బ్రహ్మ సూత్రా లు భగవద్గీత లను జనసామాన్యం


లోకి తెచ్చిన మాన్యుడు రామానుజాచార్య విశిస్టా ద్వైతం అప్పటికే ఉన్నా ,దానికొక
సిద్ధా ంత కల్పన చేసి ప్రజా బాహుళ్యానికి దగ్గ ర చేశాడు .దీనికి ఒక్క ఉదాహరణ –గురువు
అంగీకారం లేకున్నా ,వద్ద ని వారించినా ,గుడిగోపురం ఎక్కి తిరుమంత్రా న్ని అక్కడ
హాజరైన వేలాది ప్రజలకు తరతమ భేదాలు లేకుండా బిగ్గ రగా అరచి చెప్పి అందించైనా
పరమ కారుణ్య మూర్తి  

2-అంత సాహసం ఎలా చేశాడు బావగారూ


1-బహుజన హితం ఆయన ధ్యేయం .తాను  అలాచేసన
ి ందువల్ల దుష్ఫలితం
అనుభవించినా అందరికీ ముక్తి లభిస్తు ంది కదా అని ఆయన మనోభావం .బ్రహ్మ
సూత్రా లకు ఆయన రాసిన భాష్యానికి ‘’శ్రీ భాష్యం ‘’అనే గొప్ప పేరు పెట్టా డు .అందరికి
అందుబాటులో ఉండేట్లు వేదాంత సారం వేదాంత దీపిక ,వేదార్ధ సంగ్రహం ,శ్రీరంగ గద్యం
మొదలైనవి రాశాడు .విశిష్టా ద్వైత ప్రచారానికి రాజులను ,జియ్యంగార్ల ను ,పరమై
కాంతులను నియమించాడు

2-నియమం నిస్టా ఉండేవా బావగారూ

1-మాలమాదిగలు కూడా దేవుడిని అర్చి౦చ టానికివైష్ణవ దాసులను ఏర్పరచాడు .చాత్తా డ


వైష్ణవులు,అమ్మ౦గార్లు  ఆయన ఏర్పరచినవారే .అందరికీ ముక్తిపొ ందే అవకాశం ఉందనే
ఇలా చేశారు

2-బహుజన ముక్తికోసం ఇంతగా పరితపించిన వారు లేరనుకొంటా మరిన్ని విశేషాలు


తెలియజేయండి బావగారూ

1-తిరుమల మూల విరాట్టు ను’’ ధ్రు వ బేరం’’ అంటారు .అది శైవులదనీ, కాదు
వైష్ణవులదనీ వాదం కొనసాగిన రోజుల్లో శైవులు ప్రత్యక్ష ప్రమాణం కోరితే , స్వామి విగ్రహం
ఎదుట రెండు మతాలకు చెందిన బంగారు ఆయుధాలు చేయించి పెట్టి ఒకరోజు గుడి
తలుపులు మూసేస్తే మర్నాడు దయానికి ధ్రు వ బేరానికి శంఖు చక్రా లుఆయుదాలుగా
కనిపించాయట .కనుక పాలకుడు యాదవ రాజుకు మూలవిరాట్టు శ్రీనివాసుడిదే  అని
నమ్మకం కలిగించి అప్పటినుంచి వైష్ణవారాదనను అమలు చేయించాడు రామానుజా
చార్య. తర్వాత కై౦ర్యాలు సక్రమంగా నిర్వహించటానికి ‘’ఏకాంగి వ్యవస్థ ‘’ఏర్పాటు చేశాడు
ఆచార్య .తర్వాతకాలం లో అదే జియ్యర్ల వ్యవస్థ గా మారింది

2-ఇవి నాకు కొత్త విషయాలు బావగారూ ఇంకా –

1-గురువు చెప్పింది గుడ్డిగా నమ్మవద్దు అని ఆయన అభిప్రా యం తర్కం తో అసలు


విషయం తెలుసుకోమని చెప్పాడు .సంప్రదాయంగా వస్తు న్న ఆచారాలవలన చాందసంగా
మారి  సామాజిక పురోగతికి అడ్డు రాకముందే  గుర్తించి వాటిని మానటమో,మార్చటమో
చేయాలని సూచించాడు .ఆయన జీవితానంతరం విశిష్టా ద్వైతం ద్రా విడ ,విడ సంస్కృత
ప్రా బల్యాన్ని బట్టి తె౦గలై,వడగలై అనే అనే రెండు శాఖలుగా మారిందని ఆచార్య తిరుమల
రామ చంద్ర చెప్పాడు .ఆయన భక్తి గరీయసి బావగారూ

‘’విషీదితానాథ-విషానలోపనం –విషాద భూమౌ భావసాగరే హరే –వరం ప్రతీకార మపశ్య


సాధునాం –మయాయమాత్మా భవతీ నివేదితః’’అని దేవుడికి మొరపెట్టు కొన్నాడు

దీని భావం –విషాగ్ని సమానం ,సర్వ దుఖకారకం అయిన ఈ సంసార సాగరం లో, నా
రక్షణ ఎక్కడా కనిపించటం లేక పో వటం తో ఓ ప్రభూ !నీదాసుడినై నన్ను నీకే
సమర్పించుకొంటున్నాను  

2-పరమ భక్తా గ్రేసర చక్రవర్తి రామానుజా చార్య బావగారూ –మరిన్ని విశేషాలు –

1-రామానుజుడు వేదా౦తులకు  తాము కోల్పోయిన ఆత్మను తిరిగి ఇచ్చాడు అంతకు


ముందు శంకరాద్వైతం తో బ్రహ్మలో అదృశ్యమైంది .ప్రేమ తత్త ్వం మీద నిర్మించబడింది
విశిష్టా ద్వైతం .భక్తిమార్గ మే భగవంతుడిని  చేరే  సులభమార్గ ం అన్నదామతం

2-శంకరాచార్యకు ,రామానుజాచార్యకు ఉన్న సారూప్యం వివరించండి బావగారూ

1-ఇదీ అసలు ప్రశ్నఈ రోజు అడగాల్సిన ముఖ్య ప్రశ్న కూడా .’’శంకరుడు జ్ఞా న యోగాన్ని
ప్రచారం చేసి 32 సంవత్సరాలకు పరమ పదించారు .రామానుజులు శంకరుని
అభిప్రా యమైన భక్తిమార్గా న్ని ప్రచారం చేశారు. ప్రపత్తి అంటే సర్వ సమర్పణ మార్గా న్ని
సంపన్నం చేశారు 32 ఏళ్ళు పూర్వ మతాలన్నీ అవలోడనం చేసి ,33 వ ఏట విశిష్టా ద్వైత
మత ప్రచారం తురీయ ఆశ్రమంలో ప్రా రంభించారు 120 ఏళ్ళు సార్ధకంగా జీవించారు
.శంకర రామానులు జన్మించిన మాసాలూ నక్షత్రా లూ ఒకటే .ఇద్ద రి ప్రమాణ గ్రంధాలూ
ప్రచార విధానాలూ ఒకటే .విశిష్టా ద్వైత

మత స్థా పనకు శంకరాచార్య అవతారం పూర్వ రూపం అయితే ,రామానుజావతారం ఉత్త ర


రంగం .బ్రహ్మం శంకరులనుండి రామానుజాచార్యులవరకు క్రమంగా సూక్ష్మం నుంచి
స్థూ లానికి పరిణమించింది ‘’అని రెండుమతాలను,ఇద్ద రు స్థా పనా చార్యులను  క్షుణ్ణ ంగా
పరి శోధించిన సారాంశంగా’’ నారాయణ కీర్తి కౌముది’’లో శ్రీ నారాయణ జీయర్ వెలిబుచ్చిన
విలువైన విశేషం .

2-చక్కని విశ్లేషణ బావగారూ .ఇప్పుడు శంకరాచార్య శ్లో కాలు నాలుగు వినిపించి చెవుల
తుప్పు వదిలించండి బావగారూ

1-ఓ దానికేం భాగ్యం –వినండి

‘’చామ్పేయ గౌరార్ధ శరీరకాయై –కర్పూర గౌరార్ధ శరీరకాయ –ధమ్మిల్ల కాయై  చ


జటాధరాయై-నమః శివాయైచ నమః శివాయ

‘’పశూనాం పతిం పాపనాశం పరేశం –గజేంద్రస్య కృత్తి ంవసానం వరేణ్యం –జటాజూట మధ్యే
స్పురద్గా ంగవారి౦  మహాదేవ మేకం  స్మరామి స్మరారిన్

‘’కలాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాంనిజతపః-ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం


భవతుమే –శివాభ్యామస్తో క త్రిభువన శివాభ్యాం హృదిపున-ర్భవాభ్యామానంద స్ఫుర
దనుభావాభ్యాం నతి రియం ‘’

‘’కదాచిత్కాలిందీ తటవిపిన సంగీతక వరో-ముదా గోపీ నారీ వదన కమలా స్వాద మధుపః
–రమాశంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో -జగన్నాథస్వామీ నయనపథ గామీ
భవతుమే ‘’

‘’నమంతం నో యంత్రం తదపి చనజానే స్తు తి మహో –నచాహ్వానం ధ్యానం తదపి చ న


జానే స్తు తి కదా-నజానే ముద్రా స్తే తదపి చ  న జానే విలపనం –పరం జానే
మాతస్త ్వనుసరణం క్లేశహరణం’’

‘’ఉద్యద్భాను  సహస్ర కోటి సదృశా౦ కేయూర హారోజ్వలాం –బింబో స్టీంస్మితదంత పంక్తి


రుచిరాం పీతాంబరాలం కృతాం-విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాంతత్వ స్వరూపం శివాం-
మీనాక్షీం ప్రణతోస్మిసంతతమహం కారుణ్య వారాం నిధిం ‘’

‘’నమస్తే శారదా దేవీ కాశ్మీర పురవాసినీ –త్వామహం ప్రా ర్ధయే నిత్యం విద్యా దానం చ
దేహమ
ి ే ‘’‘’శివః శక్త్యాయుక్తో యది భవతి శక్త ః ప్రభవితుం –న చే దేవం దేవో న ఖలు
కుశలః స్పందితు మపి –అతస్త్వా మారాధ్యాం హరిహర విరించచాదిభిరపి-ప్రణంతు స్తో తుం
వా కథ మకృత పుణ్యః ప్రభవతి ‘’

2-శివ కర్ణా మృతం గ్రో లినట్లు న్నాయి శ్లో కాలు బావగారూ ధన్యవాదాలు మళ్ళీ కలుస్తా
నమస్కారం

1-వెళ్ళిరండి బావగారూ శివోహం

కబుర్లు -4

బావ 2-ప్రహ్లా ద వరద గోవి౦దా హరి –నమస్కారం బావగారూ

బావ 1-నమస్కారం రండి .సాభిప్రా యంగా నే పలకరించారు బావగారు

2-అదేమిటి బావగారూ

1-ఇవాళ ప్రహ్లా ద వరదుడైన విష్ణు మూర్తి తన నాల్గ వ అవతారంగా శ్రీ నృసింహావతారం

దాల్చిన శుభదినం అంటే నృసింహ జయంతి

2-అలాగా యాదాలాపంగా అన్నదాన్ని చక్కగా సమన్వయం చేశారు బావగారూ .ఐతే  ఆ

అవతార విశేషాలు సెలవీయండి

1-అలాగే బావగారూ .విష్ణు వు నృసింహావతారం దాల్చాటానికి తనభక్తు డైన ప్రహ్లా దుడికి

తాను  ఇచ్చిన మాట నిలబెట్టు కొవటానికే అన్నారువ విజ్ఞు లు.ఆ విశేషాలు తెలుసుకొందాం

.ప్రహ్లా దుని తండ్రి హిరణ్యకశిపుడు బ్రహ్మనుండి ,ఆయన  సృష్టించిన వాటి వలన మరణం

రాకూడదని వరం పొ ందిన మేధావి .కనుక ఆ వరాలు అబద్ధ ం కాకూడదుకదా .విష్ణు లోకం

నుంచే ఏ చక్రా న్నో పంపి వాడిని చంపవచ్చు .కస్ట పడి ఈ అవతారం దాల్చనక్కర లేదు

.భాగవతం సప్త మ స్కంధం లో –‘’సత్యం విధాతుం నిజభ్రు త్య భాషితం –వ్యాప్తించ స్వస్య

అఖిలభూత గమ్యతాం –అదృశ్యత ,అత్యద్భుత రూపం ఉద్వహన్ –స్త ంభే సభాయా౦ న


మృగ౦చ మానుషం ‘’అని ఉన్నది బావగారూ –దీని అర్ధం ఏమిటంటే –తనభక్తు డు చెప్పిన

మాటను నిజం చేయటానికి ,తన సకల భూత వ్యాప్తినీ నిరూపించుకోవటానికి 

సభామధ్యస్త ంభం నుంచి నరసింహ స్వామి ఆవిర్భవించాడు అని భావం .ఇందులో ఎక్కడా

హిరణ్యకశిపుని వధ కోసం అనే మాట లేదుకదా .

2-మంచి లా పాయింట్ లాగారు బావగారు .ఆ తర్వాత

1-‘’ఇందుగలడు అందు లేడు అనే సందేహం వలదు-చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి

చూచిన అందందే గలడు’’అని తండ్రికికొడుకు ఢంకా బజాయించి చెప్పాడాయెను.పైగా

అనుమానం అక్కర్లేదనీ అన్నాడు .తల్లి కడుపులో ఉండగానే ప్రహ్లా దుడికి హరి

సర్వాంతర్యామి అని స్పష్ట ం గా చెప్పాడు నారద మహర్షి .నారదుడికి ఈ రహస్యం

చెప్పినవాడుసాక్షాత్తు ఆయనతండ్రి  బ్రహ్మ . అది అతడికి నరనరానా జీర్ణించుకు పో యింది

.వీరంతా  విష్ణు భక్తు లే వారి నమ్మకం ,మాట నిలబెట్టటం భగవంతుని తక్షణ కర్త వ్యమ్

.భక్తు డు అన్నమాట నిజం చేయకపో తే దేవుడికి పుట్ట గతులు౦ టాయా బావగారు

,అందుకే దైత్యరాజుస్త ంభం లో చూపించమని దానిపై ఒక దెబ్బవేస్తే ,అందులోనుంచి

ప్రళయరుద్రు డిలా ప్రత్యక్షమై భక్తు ని మాట నిజం అని నిరూపించిన అవతారమిది .దీనికి

తోడూ ‘’పరిత్రా ణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ‘’అని మనకు తెలిసిన

విషయమే .మరో కిటుకు కూడాఉంది

2-ఎక్కడో ముడి పెట్టి నెమ్మదిగా విడదీస్తూ అసలు విషయం చెబుతారుమీరు

.ఆకిటుకేమిటోవిప్పండి బావగారూ  టెన్షన్ గా ఉంది

1-భక్తు లకు నిజమైన ఆపద భగవంతుడు కనిపించకపో వటమే అన్నారు పెద్దలు

.భగవంతుని దివ్య మూర్తి స్వరూపాన్ని ఒక్క త్రు టి కాలం  కూడా చూడలేకపో తే భక్తు లు

బ్రతకలేరు అన్నది సత్యం –‘’త్రు టి యుగాయతే తామవపశ్యతాం ‘’అని రోదిస్తా డు భక్తు డు

.త్రు టి అంటే క్షణం లో 60 వ వంతు .ఈ త్రు టి కాలం కనిపించకపో యినా అది భక్తు లకు

ఒక యుగం అనిపిస్తు ందట .మరి ఇలాంటి పరమభాగావతోత్త ముడైన భక్తు డికి


భగవంతుడు యెంత ఇచ్చినా ,ఏమిచ్చినా సంతృప్తి ఉండనే ఉండదు .కనుక స్వామి తన

స్వస్వరూపాన్ని భక్తు లకు చూపించి పరమ సంతృప్తి కలిగించాడు నృసింహావతారం లో

.భక్త ప్రహ్లా దుని మాట నిలబెట్టి ,ఆపద నివారించటమే ఈ నరసింహావతార పరమార్ధం

అన్నారు తలపండిన విజ్ఞు లు బావగారూ

2-భేషన
ై విశ్లేషణ బావగారూ .ఇంతదూరం అలోచించి వివరించిన వారి గురించి

తెలుసుకోవాలని ఉంది

1-పరమ వైష్ణవ శిరోమణి డా కందాడై రామానుజా చార్య గారు బావగారూ .మనం వారికి

కృతజ్ఞు లం .

2-నృసింహ ఆవిర్భావం ఏ సమయంలో జరిగిందో ,ఆ రోజు ఏం చేయాలో వివరాలు

అందించండి బావగారూ

1-వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం హిరణ్య కశిపుని ఆస్థా న మండపం లో ఉన్న స్త ంభం పై

అతడు దెబ్బకోట్ట గా స్వామి అవతరించాడు

వైశాఖశుక్ల పక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,

మజ్జ న్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్"

అని నరసింహుడు ప్రహ్లా దునితో పేర్కొన్నట్లు గా నృసింహ పురాణములో ఉంది.బావగారూ

.ఇదంతా ఒకప్లా న్ ప్రకారమే జరిగింది  నృసింహ జయంతి నాడు ఉపవాసం ఉంటూ

సాయం వేళ అ౦టే ప్రదో ష  కాలం లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి పూజ చేసి

,మామిడిపళ్ళు ,పానకం ,వడపప్పు చలిమిడి నైవేద్యం పెట్టి బంధుమిత్రు లకు వాటిని

ప్రసాదంగా ఇస్తూ తాటాకు విసనకర్రలతో వీచి అందజేస్తా రు .పిండి వండి మడితో ఉపాహారం

గా సేవిస్తా రు .ఓపిక ఉంటె  బంగారు నరసింహవిగ్రహం దానం చేసి రాత్రి జాగరణ చేస్తా రు

.మర్నాడు బంధువులను ఇంటికి పిలిచి షడ్ర సో పేత భోజనం పెట్ట దక్షిణ తాంబూలం

ఇస్తా రు
2-ఇంకా

1-నృసింహ పురాణం లో ఉన్న ప్రహ్లా దుని పూర్వ జన్మ కథ చదువుతారు .

2-ప్రహ్లా దుడికి కూడా ఫ్లా ష్ బాకా బావగారూ

1-అవును ఉంది .నరసింహ పురాణంలో ఆకథ ఉంది

అవంతీ నగరంలో సుశర్మ అనే వేద వేదాంగ పారంగతుడు ఉండేవాడు .భార్య సుశీల

ఉత్త మ ఇల్లా లు .వీరికి 5 గురు కొడుకులు .చివరి వాడు వాసు దేవుడు వేశ్యాలోలుది

అకృత్యాలు చేసేవాడు .ఒక రోజు వీరిద్దరికీ కలహం సంభవిస్తే వాసుదేవుడు అలిగి ఆ రాత్రి

అన్నం తినలేదు .ఆ రోజు నరసింహ జయంతి కూడా .వేశ్య నిద్రపట్ట క జాగరణ చేశాడు

.వేశ్యకూడా అలానే చేసింది .ఇలా తమకు తెలియకుండానే వారిద్దరూ నరసింహజయంతి

నాడు ఉపవాసం జాగరణ చేయటం వలన వారిద్దరి పుణ్యం పుచ్చి ముక్తి పొ ందారు

.ప్రహ్లా డుడే పూర్వ అన్మలో వాసు దేవుడు .

2-ఎప్పుడూ వినని కధ చెప్పారు తెలిసో తెలీకో మంచిచేస్తే కూడా గోప్పఫలితం

కలుగుతుంది అని దీని అర్ధం కదా బావగారూ .నరసింహుడు ఆవిర్భ విన్చినప్పుడు

కోలాహలం ఏమీ జరగా లేదా బావగారూ

1-ఎందుకు జాగలేదు ?ఆ విషయాన్నే గద్యంలో వివరించారు హృద్యంగా –వినండి

బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల

నిప్పులు చెదిరాయి. ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ

జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ

విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ

కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ

మహో రు స్త ంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత

మేఖలావలయ వలయిత పీతాంబర కటిపద


్ర శు
ే ండును, .......... కులాచల సానుభాగ
సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రా యుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ

నఖరుండును, ధగధ్ధ గాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన

దంష్ట్రా ంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన

పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లా ద

హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తా ంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస

సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్త ంభమునుండి

ఆవిర్భవించాడు.

2-మహా భీకరంగా కళ్ళకు కట్టినట్లు ంది బావగారూ .మరి బాలప్రహ్లా దుడు భయపడలేదా

1-లేదు పరమానదించి ఆ మూర్తిని -

‘’లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం గోక్షీరసార ఘనసార

పటీరవర్ణం వందే కృపానిధిం అహో బలనారసింహం ఆద్యంతశూన్యమజమవ్యయ

మప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం అబ్జా ముఖాబ్జ మదలోలుప మత్త భ్రు ంగం

వందే కృపానిధిం అహో బలనారసింహం’’

అని స్తు తించాడు భక్తిపప


్ర త్తు లతో

‘’ఉగ్రవీరం మహావిష్ణు ం జ్వలంతం సర్వతోముఖమ్‌

నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం’ అనే మంత్రా న్ని పఠించినా

మృత్యువు సైతం ఆమడదూరంలో నిలిచిపో తుందని నమ్మకం బావగారు

2-నవనార సింహ క్షేత్రా లు అంటారు ఏమిటి బావగారూ

1-  హిరణ్య కసపుడిని  సంహరించి  వికటాట్ట హాసాలు  చేస్తూ అహో బిల౦  కొండల్లో

తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో నరసింహ స్వామి వెలసారని ప్రతీతి

.వాటినే నవనారసింహ క్షేత్రా లు అంటారు

(1) భార్గ వ నరసింహ స్వామి


(2) యోగానంద నరసింహ స్వామి

(3) చత్రపట నరసింహ స్వామి

(4) ఉగ్ర నరసింహ స్వామి

(5) వరాహ నరసింహ స్వామి

(6) మాలోల నరసింహ స్వామి

(7) జ్వాల నరసింహ స్వామి

(8) పావన నరసింహ స్వామి

(9) కారంజ నరసింహ స్వామి

2-శంకరాచార్య జీవితం లో నరసింహ వృత్తా ంతం ఉందని విన్నా నిజమేనా బావగారూ

1-బావగారూ మీరు అఖండులు.సమయానికి బాగా జ్ఞా పకం చేశారు  చెబుతా వినండి –

 శ్రీ శంకరులు శ్రీశైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు

చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచార౦ చేస్తు న్నప్పుడు

కొందరు కాపాలికులు అది నచ్చక ,ఆయనను అంతమొంది౦చే ప్రయత్నంతో   ఒకపెద్ద

దొ ంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత డబ్బిచ్చి  పంపించారు. వాడు పెద్ద కత్తి తో

సమయం కోసం ఎదురు చూస్తూ ఒక రోజు  శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టె

ప్రయత్న౦తో  ముందుకురికాడు.  అదేసమయంలో   శంకరుల ప్రధాన శిష్యుడైన

పద్మపాదుడు మల్లిఖార్జు నుని దేవాలయ౦లోఈశ్వరుని ధ్యానించుచూ కూర్చున్నాడు .

మనసున లో  హఠాత్తు గా ఈ దృశ్యము కనిపించింది . వెంటనే అతడు మహో గ్రు డై

శ్రీలక్షీనృసింహుని వేడుకున్నాడు. ఇక్కడ శంకరులను వధించటానికి  ఉరికిన ఆ

దొ ంగలనాయకునిపై ఎటునుండో హటాత్తు గా ఒక సింహము దాడి చేసి శరీరాన్ని

ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎలా వచ్చిందో అలాగే   మాయమైంది . ఇదంతా

నరసింహస్వామి మహాత్మ్యం అని పద్మపాదుడు గ్రహించాడు .తమగురువు శంకర 


భగవత్పాదులను తగిన సమయంలో కాపాడిన ఆయనకు కృతజ్ఞ తలు చెప్పుకొన్నాడు

తర్వాత మిగిలిన శిష్యులకు ఈ విషయంతెలిసి పద్మపాదుని అభినందించారు బావగారూ  .

2-ఇవాళ నరసింహ జయంతిని మహా సార్ధకం చేశారు బావగారూ .ధన్యవాదాలు

.నమస్కారం  వెళ్లి వస్తా

1-సరే బావగారూ రేపు తప్పకరండి

కబుర్లు -5

బావగారు 2-బ్రహ్మమోక్కడే పరబ్రహ్మమోక్క డే –బుద్ధ ం శరణం గచ్చామి –నమస్కారం

బావగారూ

బావగారు 1-నమ స్కారం బావగారు .అన్నమయ్యను బుద్ధు డిని వెంట తెచ్చారు బాగుంది

2-ఆవిశేషాలు తెలుసుకోవాలనే తాపత్రయం బావగారు సెలవీయండి

1-పరమానందంగా .ముందు అన్నమాచార్య గురించి చెబుతాను .అన్నమయ్య కడపజిల్లా


తాళ్ళపాక లో పుట్టా డు .తండ్రివరకు అక్కడ శివాలయ పూజారులు .తర్వాత ఈయన
తిరుమలవెల్లి అక్కడ వైష్ణవం తీసుకొన్నాడు .అన్నమయ్య తల్లి లక్కమా౦బ తో
‘’మాడుపూరి మాధవ స్వామి ‘’మాట్లా డేవాడట .అదీ ఆమె భక్తి .సంతానం కోసం ‘’తిరు
వేమ్గా ముడైయ్యా ‘’కు సేవ చేసింది .కలలో స్వామి సాక్షాత్కరించి ‘’బిరుదు గజ్జియల
కటారం ‘’ఇచ్చాడు .అందుకే అన్నమయ్య ‘’నందక అంశం ‘’లో పుట్టా డు అని అంటారు
అన్నమయ్య తాతకు ‘’చింతలమ్మ ‘’దేవత ఒక సారి కలలో కనిపించి ‘’మూడవ
తరమ్మునను –వదలని కీర్తి మీ వంశంబు నందు –పరమ భాగవతుండు ,ప్రభవించు శౌరి
–వరమున జగదేక వల్ల భుం డతడు’’అని చెప్పింది ఆ వర ఫలమే అన్నమయ్య.ఇంతకు
ముందు వారి వంశం లో ఎవరికీ ఈ పేరు లేదు ఈయన తోటే ప్రా రంభమైంది. ఒక రోజు
స్వామి ‘’పంచాస్త ్ర కోటి స్వరూపుడు ,రవళిమ్చు పసిడి మువ్వల యందెలు ,పైడి
వలువలు మొదలైన వస్త ్ర ఆభరణ విశేషాలతో దివ్య తేజో రాశిగా దర్శన మిచ్చాడు .’’నాకై
పదరచన ము అల్లు ము ‘’అని ఆదేశించి అదృశ్యమైనాడు .సందేహాలన్నీ తీరాయని
,బ్రహ్మానందం పొ ందానని ,సంకీర్తన లతో దేవుని కోరిక తీరుస్తా నని పదం
చెప్పాడు.తాళ్ళపాకలో ఆయనక కుటుంబం వ్యవసాయంచేసద
ే ి .ఒకరోజు గడ్డికోయ్యటానికి
పొ లం వెళ్ళాడు ఏమరుపాటు తో కొడవలి చేతికి తగిలి రక్త ం కారింది . .ఏదో అశాంతి
మనసులో జొరబడింది . ఆ భావాలనే పదం గా రాశాడు .అప్పుడే వెంకటాద్రి ఉత్సవాలు
జరుగుతుంటే భక్త జనం వెంట వెళ్ళాడు

2-తిరుమలేశుడు కనిపించాడా బావగారూ

1-.దూరం గానే ‘’తిరు వెంగడము ‘’కనిపించింది ‘.అది ‘’పది వేల శేషుల పడగల మయం
–అఖిలోన్నతం  ,బ్రహ్మాదులకు అపురూపమైన హరివాసం.అఖిలానికి నిత్య నివాసం గా
,బ్రహ్మానంద రూపం గా ‘’ కన్పించింది .’’అది మూల నున్న దనం గా భాసించింది .ఆ కొండ
వేదాలే శిలలుగా మారిన కొండ .పుణ్య రాశులే ఏరులైనాయి .బ్రహ్మాది లోకాల కొనల కొండ
.సర్వ దేవతలు అక్కడ మృగ జాతిగా ఉన్నారు .జల నిధులే నిట్ట చరులు .తపసులే
తరువులు .పొ డుగ్గా ఉన్న కొండ పూర్వపు అంజనాద్రి .మరి అలాంటి చోట కొండపై
శ్రీదేవుడు ఎందుకు కొలువై ఉండడు ?నడిచి నడిచి అలసిపో యాడు .ఒక చెట్టు కింద
నిద్రపో యాడు .నిద్రలో అలమేలు మంగ చెప్పులతో కొండ యెక్క రాదనీ మందలించి
స్వామి వారి ‘’లడ్డు ప్రసాదం ‘’తినిపించి సేద తీర్చింది. మెలకువ వచ్చి అమ్మపై ‘’శతకం’’
చెప్పాడు .ప్రతిపద్యం చివరా ‘’వెంకటేశ్వరా ‘’అనే మకుటాన్ని వాడాడు .మకుటమే
స్వామిది. లోపలి పద్యమంతా అమ్మవారిపైనే .అప్పటికి అన్నమయ్య పదారేళ్ళ పడుచు
అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .’’లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు
సో పానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్త సాగరాలు .కూర్మమే నీ
లోతు.గంగాది తీర్దా లు నీ కడళ్లు .దేవతలు నీ జల జంతువులు .నీదగ్గ రి మేడలు
పుణ్యలోకాలు .గట్టు మీది చెట్లు పరమ మహర్షు లు .  నీ ఆకారం వైకుంఠ నగరం వాకిలి
.వేంకటేశుడే నీ ఉనికి ‘’అంటూ పరవశించి పాడి పడిపో యాడు .లేచి పెద్ద గోపురాన్ని
,చింత చెట్టు ను చూసి ప్రదక్షిణాలు  చేశాడు .ఆ వృక్షాన్ని’’ శేషాంకం’’ అన్నాడు .గరుడ
ధ్వజానికి మొక్కాడు .విమాన శ్రీనివాసుడిని చూసి ,ఆనంద నిలయం వగైరా తనివి తీరా
దర్శించి లోపల శ్రీనివాసుని మనసారా తనువారా సందర్శించిపులకి౦చి పో యాడు .అక్కడి
చిలుకలు స్వామిని కీర్తిస్తు న్నాయట .ముందే పెద్ద హనుమంతుని దర్శనం అయింది
.ఆయన చేతిలో బలు ముష్టి ,పైకెత్తి న వల చేయి ,శిరస్సుమీద వాలుగా ఉన్న తోక
,మిన్నులను మోసే మహా కాయం .బంగారు పట్టు గోచి .తొడల దాకా వ్రేలాడే పెద్ద పతకం
,బలమైన కండలు .’’విఠలాని’’కి కావలి కాస్తూ కనిపించాడు .ఇక్కడ ‘’విఠలం ‘’అంటే
అన్నమయ్య భావనలో ‘’వెంకటాద్రియే ‘’.అంటే కొంత దృష్టి భేదాన్ని తగ్గించుకొన్నాడన్న
మాట .’’స్వామీ !నీవు ఇందిరా పతికి నిజ సేవకుడవు .నీ కింద పసిడి బడ్డ ల వాళ్ళు
పదికోట్లు .మూడు లోకాలు నీశిశువులు .జగాన్ని అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు
.సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని సిరుల పెన్నిదివి ‘’అంటూ
పులకిన్చిపో యాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం కనిపిస్తో ంది . ‘’..జగాన్ని
అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు .సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని
సిరుల పెన్నిదివి ‘’అంటూ పులకిన్చిపో యాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం
కనిపిస్తో ంది .

2-చాలా గొప్పగా చూపించారు బావగారు తిరుమలేశునిచూసి  ఊరుకున్నాడా


అన్నమయ్య

1-ఊరుకుంటే మనం చెప్పుకోవాల్సింది ఏముంటుంది ? స్వామి పాదాలు ‘’బ్రహ్మ కడిగినవే


.బ్రహ్మమే ఈ పాదం .బలి తలను తన్నింది ,గగనాన్ని తన్నింది ,భూమిపై మోపిందీ
ఈపాదమే .బలికి మొక్షాన్నిచ్చిందీ ఈపాదమే ’’అని కీర్తించాడు .ప్రా చీనులు స్వామిని
త్రివిక్రమావతారం గానే భావింఛి ‘’అడియోన్’’అన్నారు .స్వామి చేయిని పొ గడుతూ
‘’అందరికి అభయమిచ్చినదని, వేదాలని వెతికి తెచ్చిందని ,భూదేవిని కౌగిలించిందని
,నాగేలును ధరించినదని ,మొక్షాన్నిచ్చే చేయి అని కీర్తించాడు .అక్కడ జరిగే సేవలన్నీ
తనివి తీరా వీక్షించాడు .శుక్రు వారప్పూజకు పరవశుడయ్యాడు .’’సొ మ్ములన్నీ కడ బెట్టి
,సొ ంపుతో గోణము గట్టి –కమ్మని కదంబము ,కప్పు పన్నీరు –చెమ్మతోన’’వేష్టు వలు
‘’రొమ్ముతల మొల చుట్టి ‘’అని పదం పాడాడు .ఇక్కడ ‘’వేష్టు వం ‘’అనే మాట
అన్నమయ్య వాడాడు .అంటే అప్పటికే కొంత వైష్ణవం ,సంప్రదాయం అన్నమయ్యకు
అర్ధమైంది  .నైవద
ే ్యాల వైభోహాన్ని కన్నులార గాంచాడు .’’మేరు మందారాలలాగా మెరస
ి ే
ఇద్దేనలు ,సూర్య చంద్రు ల్లా ంటి గుండ్రనిపళ్ళాలు ,చుక్కలు రాసి పో సినట్లు ఆరని రాజనాల
అన్నం ,అనేక సముద్రా ల్లా ంటి వెండి గిన్నెలు ,మంచుకొందల్లా ంటి వెన్న ముద్ద లు ,వెన్నెల
రసమా అన్నట్లు పంచదార కుప్పెలు ,తేనల
ె గిన్నెలు ,టెంకాయ పాలు ,ఆనవాలు
,వెన్నట్లు ,అరిసల
ె ు ,గారెలు  కరిజి కాయలు (కజ్జికాయలు ),కండ మండేలు,పూర్ణపు
కుడుములు (ప్పూర్నబ్బూరెలు )ఇలా ఎన్నెన్నో నైవద
ే ్యాలు .స్వామి తిన్నాడో లేదో కాని
మనకు మాత్రం నోరూరించాడుఅన్నమయ్య.కదా బావగారూ

2 పరవశమే కలిగించారు మీరు .

1-ఇవన్నీ నేను చెప్పినవికాదు బావగారూ –సరస్వతీపుత్ర డా పుట్ట పర్తి


నారాయణాచార్యుల వారి అమోఘ విశ్లేషణ.నాకు అందింది మీకు అందించాను పో స్టా ఫీస్
బిజినెస్ గా అంతే.అన్నమయ్య రాసిన 32 వేల పదాలలో మొదటిదీ ఛివరిదీ ఎవరికీ
ఇప్పటి వరకు తెలియదట

2-అసలు స్వామి ఎలాకనిపించాడు అన్నమయ్యకు బావగారూ

1-     పొ డగంటి మయ్యా మిమ్ము పురుషో త్త మా !కోరిక లేడ సేయకయ్యా కోనేటి
రాయడా –‘అని పదం పాడుతూ ‘’మమ్మల్ని ఏలే కులదైవం .మా పెద్ద లిచ్చిన
నిదానం .చేతికందిన పారిజాతం , చింతా మణివి,కోరిక లిచ్చే కామ దేనువువి
.చెడిపో కుండా కాపేడే సిద్ధమంత్రా నివి ,రోగాలను పో గొట్టే  దివ్య  ఔషదానివి,బడి
వాయక తిరిగే ప్రా ణ బంధువువి నీ అభయ హస్త ం తో చేదుకో ‘’ అని ఆర్తిగా
వేడుకొన్నాడు .ఇన్ని చేసిన శ్రీనివాసుని అభయ హస్త ం మాత్రం అన్నమయ్యకు
ఇంకా దక్కలేదు
2-     తర్వాత ?

1-ఇంటికి తిరిగవ
ి చ్చాడు కాని ధ్యాస అంతా  శ్రీనివాసుడిపైనే ఇంట్లో చెప్పకుండా మళ్ళీ
వెళ్లి దర్శించాడు .స్వామి దివ్యగాధలు ఊళ్లో నూ ఇక్కడా వింటూనే ఉన్నాడు .ఏమైనా
స్వామిని పట్టు కోవాల్సిందే అనే నిశ్చయానికి వచ్చాడు .’’ఈతడు రామానుజుడు ఇహ
పర దైవము –చలిమి నీతండే చూపే శరణాగతి –నిలిపినాడీతండేకా నిజ ముద్రా
ధారణము –మలసి రామానుజు డే మాటలాడే దైవము ‘’అని పాడిన పదం లో
అన్నమయ్య వైష్ణవ దీక్ష పొ ందాడని ,ఇక శ్రీనివాసుడే అన్నీ చక్క బరుస్తా డనే ధైర్యం
నమ్మకం ఏర్పడింది .మనసంతా శ్రీనివాసుడే పరచుకోన్నాడు .ఆ హరి ధ్యానాన్ని
వదిలి ఒక్క క్షణమైనా ఉండలేక పో తున్నాడు .శ్రీ హరి కీర్తనతో తనువు మనసు
ధన్యంచేసుకొంటున్నాడు .’’హరిని  కాదన్నవారు అసురులె .పరమాత్ముడు ఈయన
ప్రా ణమే .వేదరక్షకుడైన విష్ణు వే .ఇహపరాలనిచ్చేది ఈదేవుడే .పార్వతికూడా
ఈతనినినే ‘’సుత్తి ‘’చేస్తు ంది అని పాడాడు .

2-శృంగారం రంగ రించాడా

1-అమ్మవారి అయ్యవారి అన్నిరకాల శృంగారం కొంతమితిమీరినా బాగా రాశాడు


.తాదాత్మ్యంలో ఒళ్ళూ పైనా తెలీవుకదా బావగారు ,కాంతలో 12 రాసుల ఉనికిని
పరమాద్భుతంగా గుర్తించి రాసి చరిత్ర సృష్టించాడు .

2-సాల్వ నరసింహుడి విషయం ఏమిటి

1-ఒకరోజు సాల్వుడు అన్నమయ్యను దర్శించాడు ‘’నువ్వు చక్రవర్తివి అవుతావు ‘’అని


దీవించాడు .ఆ ప్రయత్నం లో ఉంటె గజపతులు దండెత్తా రు అన్నమయ్య అప్పుడు
ఓఢ్ర భాషకూడా నేర్చాడట .తురుష్కుల దండయాత్రకూడా సాగి ప్రజలను
భయభ్రా ంతుల్ని చేస్తు ంటే ‘’అయ్యోయ్యోకలికాలము ‘’అని వాపో యాడు ఆ
వాగ్గేయకారుడు .ఆయన పూజావిగ్రహాలు ఎవరో దొ ంగలించారు .ఆంజనేయుడు తో
సహా అందరికీ మొరపెట్టు కున్నాడు ,దొ రక్కపో తే తానె వెదకటం మొదలుపెట్టా డు
.దొ రికినట్లు లేదు

2-వైష్ణవం ఎప్పుడు స్వీకరించాడు

1-శఠ కోప యతీంద్రు ల వారి దర్శనభాగ్యం కలిగి క్రమంగా వైష్ణవానికి దగ్గ రై,ఆచారాలు
వంటబట్టించుకొని వాటిపై కీర్తనలు రాశాడు .శిష్యుడు సింహాసనం దక్కించుకొని
గురువుగారిని పెనుగొండ కు  ఆహ్వానించి కొలువులో ఉంచి సంగీతగోస్టు లు
చేశాడునిత్యం ఒకరోజు శృంగార కీర్తన చెప్పమని అడిగితె ,పాతవాసన గుర్తు కొచ్చి
‘’ఏమొకో చిగురుటధరమున ఎదఎడ కస్తూ రి నిండెను ‘’చెప్పాడు .తనపై పదం
చెప్పమంటే చెప్పను అంటే గురువునే సంకెళ్ళ తో బంధించి చెరసాలలో పెట్టా డు .రాజు
కండకావరాన్ని పో గొట్టేది ఒక్క శ్రీని వాసుడే అని నమ్మి ఆయనపై ముఖారి లో ‘’ఆకలి
వేళల ,నలపైన వేళల –తేకువ హరినామ మే దిక్కుమరి లేదు  ,-కొరమాలి యున్న
వేళ ,కులము చెడిన వేళ-జెరవడియోరులచే జిక్కిన వేళ-నోరపైన హరినామ మొక్కటే
గతి గాక – సంకెల బెట్టిన వేళ,చంప బనిచిన వేళ-అంకిలిగా నప్పుల వారాగిన వేళ-
వేంకటేశు నామమే విడిపించ గతి గాక –మంకు బుద్ధి బొ దలిన మరి లేదు తెరగు
‘’అని ఆర్తిగా వేడుకొన్నాడు..రాయలకు భయం వేసి ఆయన జోలికి మళ్ళీ వెళ్ళలేదు

2-తర్వాత ఏమైంది బావగారూ

1-తాళ్ల పాకకో తిరుమలకో చేరి ఉంటాడు .కొందరు సాహితీకారులు అన్నమయ్య


జాతీయాలను ‘’దొ బ్బేసి ‘’తమవిగా ప్రచారం చేసుకొన్న సంగతి చేవినబడి తన
మనోభావాలను ‘’రామ క్రియ ‘’లో ఇలా తెలియ జేసుకొన్నాడు .’’వెర్రు లారా!మీరు వేరుక
కలిగి తేను –అర్రు వంచి తడుకల ల్ల ంగ రాదా!ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యము
కాదు –కుడిచి వేసన
ి పుల్లె కుడువ గా రాదు –బడి నొకరు చెప్పిన ప్రతి చెప్ప బో తేను –
అదరు శ్రీహరికిది అరుహము కాదు’’అని అంటూ ‘’చిబికి వేసిన గింజ చేత బట్ట గ నేల-
కబుక కెంగిలి బూరె గడు గంగ మరినేల?-మించు చద్ది కూటి మీద నుమిసినట్లు –
మంచిదొ కటి చెప్పి మరి చెప్పనేరక –పుచ్చి నట్టి పండు బూజు లోననె యుండు –బచ్చెన
కవితలు బ్రా తిగావెందు-‘’అని చివరికి ‘’ఎన్నగ శ్రీ వేంకటేశు తాళ్ళపాక –అన్నమాచార్యులు
అఖిల దిక్కులు మెచ్చ –ఉన్నతితో బాడిరాక డేవ్వ డను –సన్న నోరాసు నట సమ్మతా
హరికి?అని ఏకి పారేసి శ్రీహరినే నమ్మాడు .

కీర్తి,కనకాలు వర్షిస్తూ నే ఉన్నాయి .పదకవితా పితామహుడని పించుకొన్నాడు ఆ తర్వాత


‘’ ‘’సంకీర్తనా చార్యుడు’’అని పేరొందాడు .ఇక ఇక్కడి నుండి అన్నమయ్య సాధన ప్రా రంభం
అయింది.అప్పటిదాకా సంసారం ‘’అమృతపు నడబావి’’అనిపించి ఇప్పుడు ‘’జలధి లోపలి
ఈత ,జము నోటిలో బతుకు ,చమురు తీసిన దివ్వె’’ ,’’అన్న ఎరుకకలిగి,అప్పుడెప్పుడో
స్వామి కనిపించాడు కానీ మళ్ళీ కనిపి౦చ లేదన్నబాద పెరిగి అది తనతప్పే అని గ్రహించి
‘’  యెంత మాత్రమున ఎవ్వరు తలచిన అతడు అంతమాత్రమే .ఘన బుద్ధు లకు ఘనుడు
.అల్ప బుద్ధు లకు అల్పుడు .నీటికొలది తామర ‘’అని స్వామి వెంటబడ్డా డు . శ్రీరాగం లో
‘’నిత్యాత్ముడై యుండి నిత్యమై వెలుగొందు –సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు –
ప్రత్యక్షమై యుండి ,బ్రహ్మమై యుండు ‘’అని స్వామి అసలు రహస్యం అర్ధం చేసుకొన్నాడు
.’’ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాత-డేమూర్తి నిజ మోక్ష మియ్య జాలెడు నాత-డే
మూర్తి లోకైక హితుడూ –ఏ మూర్తి నిజ మూర్తి  నే మూర్తి యును గాడు ,-ఏ మూర్తి త్రై
మూర్తు లేకమై యాత-డేమూర్తి సర్వాత్ముడైన మూర్తి –ఆ మూర్తి తిరు వెంకటాద్రి విభుడు
‘’అని స్వామి సర్వాన్త ర్యాన్ని ,త్రిమూర్తి స్వరూపాన్ని మనసులో దర్శించాడు .’ ఏ వేల్పు
పాదయుగ మిలయు నాకాశంబు –ఏ వేల్పు పదమీ శాన్త ంబనంతంబు –ఏ వేల్పు నిశ్వాస
మీ మహా మారుతం-బే వేల్పు నిజ దాసు లీ పుణ్యులూ –ఏ వేల్పు సర్వేశు డేవల
ే ్పు
పరమేశు –డేవేల్పు భువనైక హిత మనో భావకుడు –ఏ వేల్పు కడుసూక్ష్మమే వేల్పు కడు
ఘనము-ఆ వేల్పు తిరు వెంకటాద్రి విభుడూ ‘’అని అలౌకిక ప్పారవశ్యం తో వొడలు
తెలియక పాడాడు.

2-ఇదే  భక్త రామదాసు సినిమాలో  కబీరు,రామదాసు కలిసిపాడుతారు .దీనికి మూలం


అన్నమయ్య రచనే అన్నమాట
1-అవును యదార్ధం బావగారూ రచయిత భారవి అన్నగారు వేదవ్యాస రాసిన మహా గొప్ప
పాట అది .చివరికి శరణాగతికి వచ్చి ‘’నీ నామం భవహరం ‘’అంటూ శ్రీనివాసునిపై భారం
వేసి నిశ్చింతగా కూర్చుని ఆయన దయతో పరమపద సో పానం చేరాడు సంకీర్తనాచార్య
,పదకవితా పితామహ తాళ్ళపాక అన్నమాచార్య

2-బావగారూ నా జన్మ ధన్యం .ప్రత్యక్షప్రసారంగా ,సాక్షాత్తూ సినిమా చూస్తు న్నట్లు గా


అన్నమయ్య దర్శనం కలిగించారు .ఇక బుద్ధ  భగవానుడిపై దృష్టి సారిద్దా మా ?అసలు
బుద్ధ పూర్ణమి అనే పేరు ఎందుకు వచ్చింది ఆ రోజు ఏం జరిగిందో ముందు చెప్పండి బావ
గారూ

1-ముందే చెప్పినట్లు దీనికి ముఖ్యకారకులు శ్రీమాన్ పుట్ట పర్తివారు వారికి మరోమారు


అన్జ లిఘటించి 
 
బుద్ధ దేవుని దగ్గ రకు  వెళ్దా ం.
శుద్ధోదన మహారాజు కుమారు డైన సిద్ధా ర్ధు డు ప్రా పంచిక సుఖాన్ని రోసి ,మనసు ను
దిటవు పరచుకొని ,భార్యా ,పిల్లవాడిని రాజ్యాన్ని వదలి ఆత్మ జ్ఞా న సముపార్జనకు
బయల్దే రాడు .దాదాపు ఎనిమిదేళ్ళు శరీరాన్ని అతి కష్టా ల పాలు చేసి కొని ,శారీరకం గా
బాగా బలహీనుడై పో యాడు .నాలుగు ఏళ్ళు ‘’సమాన ‘’స్థితి  లో అంటే నడకే తప్ప
,ఆహారం ఏమీ తీసుకో క పో వటం  కటిక ఉపవాసం తో గడి పాడు .అప్పుడు బీహారు రాష్ట ం్ర
లో గయకు దగ్గ ర ప్రవహించే ‘’నిరంజన నది ‘’దగ్గ రకు తనతో బాటు వస్తు న్న
అయిదుగురు యాత్రికు ల తో పాటు చేరు కొన్నాడు .చాలా బలహీన  పడి,శల్యా వసిస్తు డై,
ప్రా ణాలు గాలిలో కలిసి పో యే స్థితి  లో ఉన్నాడు.అ నది లో ఎప్పుడూ మోకాలు లోతు
నీరు సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తు ంది .ఇప్పుడు ఆ నది సరస్వతి మొదలైన  కొన్ని
నదుల  లానే  అంత రించి పో యింది .కని పించదు . ఆ నది ని దాటే ప్రయత్నం చేశాడు
సిద్ధా ర్ధు డు .బలహీనుడై పో వటం వల్ల అడుగు కూడా ముందుకు వెయ్య లేక పో యాడు
.అప్పుడు అనుకోకుండా ఒక ఎండు చెట్టు కొమ్మ కొట్టు కు వస్తు , కని పించింది .దాన్ని
పట్టు కొని కొన్ని గంటలు  నీటి లో ,ఆ ప్రవాహ ఉద్ధ ృతి లో ఉండిపో యాడు .కాళ్ళు తడ
బడుతున్నాయి .మానసిక పరిశోధన చేయాలను కొన్న తనకు ఈ పరీక్ష ఏమిటి ?అను
కొన్నాడు .తన ప్రయత్నం లో ఏదో లోపం ఉందని పించింది .ఇది తెలియగానే
అనుకోకుండా కొంత  కొత్త శక్తి శరీరం లో చేరి నట్ల ని పించింది .ఆ శక్తి తో నిరంజన నదిని
దాటాడు .అలసటగా ఉన్నందున అక్కడ ఉన్న ‘’బో ధి వృక్షం’’ కింద కూర్చుండిపో యాడు
.తనకు జ్ఞా నోదయం కలిగే వరకు అక్కడి నుంచి కదలను అని, ఒక వేళ కలుగక పో తే
మరణమే శరణ్యం అని ప్రతిజ్ఞ చేశాడు .
శరీరం లోని సర్వ శక్తు ల్ని కేంద్రీకరిస్తేనే సాధానా ఫలం లభిస్తు ందని తెలుసు కొన్నాడు .
+అది పొ ందటానికి ఒక్క క్షణం చాలు .లేక పో తే యుగాలైనా  సరి పో వు .దీన్నే’’ సామన
‘’అనే సాధన గా భావిస్తా రు .అంతే –అది వైశాఖ పౌర్ణమి రోజు  .పూర్ణ చంద్రు డు ఆకాశం లో
వెన్నెల కురి పిస్తు న్నాడు .ఆ క్షణం లో గౌతమునికి అకస్మాత్తు గా జ్ఞా నోదయం అయింది
.వింత కాంతి శరీరం అంతా ఆవహించింది .ముఖం వెలుగులు చిమ్మింది .కొన్ని గంటలు ఆ
నిశ్చేతన స్థితి లో గడి పాడు .తరువాత లేచి నిల బడ్డా డు .తనతో ఉన్న తోటి
ప్రయాణీకులతో ‘’భోజనం చేద్దా ం ‘’అన్నాడు మొదటి సారిగా నోరు విప్పి .వాళ్ళు ఆశ్చర్య
పో యారు .గౌతమునికి ఏదో అయిందని భావించారు .ఆహారం కోసం తహతహ
లాడుతున్నా డేమో నని భ్రమ పడ్డా రు .వారి భావాన్ని గ్రహించిన తధాగత బుద్ధు డు
‘’మీరు పొ ర  బడ్డా రు .నేనన్నది ఉపవాసానికి సంబంధించింది కాదు .ఎరుక ఫలితం
,జ్ఞా నోదయ విశేషం .దాన్ని స్వీకరిద్దా ం అని నా ఉద్దేశ్యం ‘.ఈ వైశాఖ పౌర్ణమి రోజున వెన్నెల
కురుస్తు ండగా నాలో ‘’జ్ఞా న పూర్ణ చంద్రో దయం ‘’అయింది . నాలో వచ్చిన మార్పు ను
గమనించండి .’’అని వివరించాడు .వారికేమీ అర్ధం కాక ,ఆయన ప్రా ణానికి ఆయన్ను
వదిలేసి, తమ దారి తాము చూసుకోవటానికి వెళ్లి పో యారు .కొన్నేళ్ళ తర్వాత బుద్ధు డు
వారిని వెతుక్కొంటూ సారనాద్ చేరి వారిని కలుసు కొని తన ధర్మాలను వివరించి
జ్ఞా నోదయం కల్గించి   శిష్యులుగా  స్వీకరించాడు .2600 సంవత్సరాలు అయినా   ఇంకా ఆ
మహాను భావుడైన బుద్ధు ని భగవానుని గా ప్రపంచం అంతా కొలుస్తూ నే ఉంది .ప్రపంచ
శాంతికి ఆయన బో ధన లే  శరణ్యం గా భావిస్తో ంది .  
2-బహుశా బుద్ధ పూర్ణమి ప్రా ధాన్యత చాలామందికి తెలిసి ఉండదు ,చాలా
తేటతెల్లంగా సినిమా రీల్ లాగా చూపించారు .అసలు బుద్ధు డు అంటే ఎవరు
బావగారూ
1-జాగృతి ,ఎరుక .లేక జ్ఞా నోదయం ను పొ ందిన వాడిని బుద్ధు డు అంటారు .అజ్ఞా నం అనే
నిద్ర వదిలించుకొని జ్ఞా నం అనే ప్రకాశాన్ని పొ ంది ,సకల వస్తు జాలం యొక్క నిజ
స్వరూపం తెలిసిన వాడే బుద్ధు డు .దో షరహితుడైన వాడు ,మానసిక నిషేదాలకు
అతీతుడు బుద్ధు డు .గౌతమ బుద్ధు ని కంటే ముందు చాలా మంది బుద్ధు లున్నారు
.భవిష్యత్ లోను ఉంటారు .బుద్ధు నికి తెలియనిది ఏదీ ఉండదు .భూత ,భవిష్యత్ ,వర్త
మానాలను ఒకే సారి చూడ గల ప్రజ్ఞ అతనికి ఉంటుంది .పరిమితి లేని భూత దయ
,కారుణ్యం ,ప్రేమా ఉన్నవాడు బుద్ధు డు .పక్ష పాతం లేకుండా అందర్ని హృదయానికి
ఆప్యాయం గా హత్తు కొనే వాడు బుద్ధు డు
.2-మహాగొప్ప నిర్వచనం బావగారూ అంటే ప్రతివారూ బుద్ధు డు కావచ్చునన్నమాట
1-అవును అఆర్హతలు కలవారంతా బుద్ధు లే సందేహం లేదుబావగారూ  . బుద్ధు డు
జీవులను ఉద్ధ రించే కార్యక్రమాలను నిర్వహిస్తా డు .బుద్ధు ని ప్రభావం వల్ల క్రూ ర
జంతువులూ కూడా తమ క్రూ ర స్వభావాన్ని వదిలి సాధువులు గా మారి పో తాయి
.బుద్ధు డు ఆధ్యాత్మిక గురువు గా ఉండి విశ్వ జనుల మానసిక పరి పక్వత ను
పెంపొ ందిస్తా డు .ఆచార్య నాగార్జు నుడు చెప్పి నట్లు బుద్ధు ని సాయం  పొ ందని జీవి లేనే
లేదు. .బుద్ధు ని దయా ,సానుభూతి ,అనుకంప ,ప్రేమ ,కరుణ లు మాటల , చేతల పరిధి
ని దాటి ఉంటాయి .బుద్ధు ని జ్ఞా నం ,పరిపూర్ణత ,శక్తి వర్ణనా తీతం .మనం ఒక వస్తు వు ను
ఎంత స్పష్ట ం గా కళ్ళతో తో చూడ గలమో ,బుద్ధు డు అయిన వాడు  ఈ విశ్వాన్ని
అంతటిని, అంత స్పష్ట ం గా చూడ గలడు.ఇతరులకు ఏది మంచిదో ఆయనకు పూర్తిగా
తెలుసు .దానినే అప్పటి కప్పుడు ఆయన చేస్తా డు .దాని కోసం ముందస్తు ప్రణాళిక
ఆయనకు ఉండదు .సూర్యుడికి వేడి నివ్వటం ,ప్రకాశాన్నివ్వడం అన్న ధర్మం ఎంత
సహజమో ,బుద్ధు నికి ప్రేమ ,కారుణ్యం,దయా, సహాయం అంత సహజాతాలు .పరోప
కారమే బుద్ధు ని శ్వాస.
2-అద్భుతం బావగారూ ఇలా అందరం ప్రవర్తిస్తే లోకం లో సుఖ శాంతులకు కొదువ
ఉండదు .బౌద్ధ నియమాలు ఎలావుంటాయి
 
1-మనసుకు శిక్షణ నివ్వటానికి బాహ్య నియమాల కంటే అంత రంగిక నియమాలకే
విలువనివ్వాలి ,వాటి పైనే ఆధార పడాలి అన్నాడు బుద్ధ భగ వానుడు .పని చేయటానికి
పరిస్థితులు అనుకూలించాలి అని తాత్సారం చేయరాదంటాడు .మనం మనకు వ్యతి రేకం
గా ఉన్న పరిస్థితులను కూడా అనుకూలం గా మార్చుకొనే సమర్ధత ఉన్న వాళ్ళం అని
గ్రహించాలి .పరిస్థితులను మార్చాలనే ప్రయత్నం లో మునిగి పొ తే ,ధర్మా
చరణ  అసాధ్యమవుతుంది అన్నాడు శాక్యముని .ఆ ప్రయత్నం లో ధ్యానం పై మనసు
నిలవదని హెచ్చ రించాడు .సమయమూ వృధా అయి కోరికలకు అంతు లేకుండా
పో తుంది .ఈ క్షణమే మనకు అనుకూలం ,పవిత్ర మైనది అన్న భావన తో పని చేయాలి
.వచ్చిన ,చేతి లో ఉన్న అవకాశాన్ని దుర్విని యోగం చేసు కోరాదు.భౌతిక సంపాదనే
ధ్యేయం కాదు .ధనం చేరితే సమస్యలూ పెరుగు తాయి .జీవిత పరమార్ధం నిర్వాణమే
.ధర్మా చరణ వల్ల నే ఇది సాధ్యం .మనసు అదుపు లో ఉంటె ,అన్నీ మన వశం
అవుతాయి అని స్పష్ట ం గా చెప్పాడు భగవానుడు .
2-బో ధ గురువులు చాలామంది ఉంటారుకదా వారి బాధ నుంచి తట్టు కోవటం గురించి
చెప్పాడా

1-ఒక సారి బుద్ధు డు ‘’కల్మా నగరం ‘’లో విహరిస్తు ంటే ,ప్రజలు ఆయన్ను కలిసి ‘’చాలా
మంది గురువులు చాలా విషయాలు చెబుతున్నారు .అవి పరస్పర విరుద్ధ ం.ఏం చెయ్యాలో
బో ధపడటం లేదు అని అడిగారు .దానికి ఆయన క్షణం ఆలోచించకుండా ‘’మీ
అనుభవానికి ,ఆలోచనకు ,వివేకానికి ,నీకు ,సమాజం లో అందరికి ఉప యోగా
పడుతుందని అనుకొంటేనే, నమ్మి ఏదైనా ఆచరించు ‘’అని అతి స్పష్ట ం గా తధాగతుడు
మార్గ   నిర్దేశం చేశాడు .
2-బుద్ధు ని సందేశ సారం ఏమిటి బాగారూ
1-                ‘’నా బో ధలు వేదాంతం కాదు .అవి నా సూటి అనుభవ ఫలితాలు .అవి
సాధనకు మార్గ ం కానీ ఆరాధనకు మార్గ ం కాదు .నేను చెప్పిందంతా నది దాటే కర్ర పుల్ల
అంటే తెడ్డు లాంటిదే .ఒడ్డు కు చేరిన తరువాత ఆ తెడ్డు ను భుజాన వేసుకొని  మోసుకొని
తిరిగితే, వెర్రి వెంగళప్ప అంటారు .శిష్యుడు బంధువు అయిన ఆనంద తో ‘’ఆనందా !నా
మీద గౌరవం తో ,ప్రేమ ,అనురాగాలతో ధర్మాన్ని పాటించ వద్దు .అలా చేస్తే నిన్ను నేను
శిష్యునిగా భావించను .ఆ ధర్మాన్ని నువ్వు నీ అనుభవం తో జోడించి అనుసరిస్తే
సత్యాన్నితెలుసుకో గలుగు తావు .  .అప్పుడే నువ్వు నాకు నిజమైన శిష్యుడివి అని
పించు కొంటావు ‘’అని అతి విష్పస్ట ౦ గా ధర్మా చరణ విధానాన్ని విశ్లేషించి చెప్పాడు
భగవాన్ బుద్ధు డు .
                   అశాంతి, హింస ,దౌర్జన్యం ,అజ్ఞా నం ,అవివేకం ,మానసిక దౌర్బల్యం పెచ్చు
మీరి అశాంతి తో అలమటిస్తు న్న నేటి  సకల మానవాళి కి బుద్ధు ని బో ధలు రక్షా కవచాలు
.బుద్ధ పౌర్ణమి అని పిలువ బడే ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఆ అహింసా మూర్తి ని ఒక సారి
జ్ఞా పకం చేసుకొనే ప్రయత్నం చేశాను .ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః -
2-బావగారూ ఎక్కడికో తీసుకువెళ్ళారు ఇవాళ మీరు .వైశాఖ పౌర్నమిలో వెన్నెల
స్నానాలు చేసినంత ఆనందం కలిగింది .బుద్ధు ని పై మీరు చెప్పినవిషయాలు మీరు
రాసినవే అని నాకు అనిపిస్తో ంది ఔనా ?కరుణశ్రీ బుద్ధు నిపై కరుణశ్రీ పద్యం వినిపించరా
1-అవును నేను 2012 లో అమెరికాలో షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళింట్లో ఉన్నప్పుడు
రాసిన విషయాలే  మీకు ఇప్పుడు చెప్పాను. బాగానే పసిగట్టా రే .
వినండి -‘’అక్షర దీక్ష గైకొని ,పదార్ధ విదుండయి,వాక్య కల్పనా –దక్షత నంది రీతి గుణ
ధర్మ విధమెరి౦గి,వ్యన్జ మా –లక్షణములన్ గ్రహియించి ,సమాలంకృతులన్,కృతులన్
పఠించి,శాక్యా క్షితిపాల నందనుడు ,గాంచెను విశ్వకళా రహస్యముల్ ‘’
2-దేవదత్తు డి బాణానికి దెబ్బతిన్న రాయంచకు సేవచేసే కరుణామూర్తి –
‘’రెక్కలు దువ్వి ,వీపు సవరించి ,పదమ్ముల కుంటుదీర్చి ,లే-జెక్కిలి చక్కదిద్ది ,సరి చేసి
తనూలత ,ప్రేమ పూర్ణమౌ –వాక్కులు పల్కుచున్ ,దిగులు వాపుచు ,ముద్దు ల
బుజ్జ గింపు చున్ –మక్కువ మీర గౌతమ కుమారుడు లాలన సేయు చుండగన్ ‘’
3-దేవదత్తు నితో ఆ అహింసామూర్తి –
‘’పాలుగారెడు రాయంచ ప్రక్కలోన –క్రూ ర నారాచమేరీతి గ్రు చ్చినావు –నిండు జాబిల్లి
మెత్తని గుండెలోన –కుటిల విష దంష్ట ర
్ర ాహువు గ్రు చ్చినట్లు
4-ఎక్కడనో జనించి ,పరమేశ్వరుడిచ్చిన గాలిబీల్చి వే-రొక్కరి జోలికేగక ,ఎదో భుజియించి
,,సరోవరాలలో –గ్రు క్కెడు నీళ్ళు గ్రో లి ,వినుత్రో వల నేగెడు రాజహంస పై –రక్కసి బుద్ధి
సెల్లు నె?మరాళమరాళ శరాగ్ను లోర్చునే ?’’

సాహిత్య సమోసాలు 

మొదటి వాయి

01 -అపర విశ్వామిత్రు డు అని పేరు పొ ందిన శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రి గారు కొద్దికాలం శ్రీ
కల్లూ రి వెంకట రామ శాస్త్రి గారి వద్ద చదువుకున్నారు .ఆ తర్వాత గురు సిష్యులిద్ద రికి
శాశ్తా స్ట కం (పో ట్లా ట)అయింది .శిష్యుడైన శ్రీ పద మీద కల్లూ రి వారు ''హాస్య కుముదాకరం
''అనే అన్యాపదేశ(satire )గ్రంధం రాసారు .అప్పటికి అదే పూర్తీ satire  రచన 
02 -యుద్ధ మల్లు ని బెజవాడ ససనం మొదట బయట పెట్టిన గ్రా ంధిక భాషాభి మని
జయంతి రామయ్య బరంపురం లో పెద్ద lawer ..శాసన ప్రతులను మాములు పుస్త కం
చదివినంత తేలిగ్గా చదివేసే వారట .రామయ్య 1200  శాసనాలను పరిష్కరించి
ప్రకటించారట. 
03 -జయంతి రామయ్య ఆంధ్ర సారస్వత పరిషద్ అద్యక్షు లైనపుడు కవి కానీ రామయ్య
అధ్యక్షులేమిటి అని అని కొందరు గునిసారట.అధ్యక్షా పదవి వెంటనే త్యజించి కవిత్వం నేర్చి
ఉత్త ర రామ చరిత్ర ,ఆంధ్ర చంపు రామాయణం ,అమరుకం మొదలైన కావ్య ,నాటకాలు రాసి
శభాష్ రామయ్య అనిపించుకున్నారు .ఆయన ఇంటిపేరు లోనే''  జయం
''వున్ది క్కద.చెళ్ళపిళ్ళ వారు తమ ''జయంతి ''గ్రంధాన్ని జయంతి వారికి అన్కితమివ్వటం
కొసమెరుపు 
04 -వ్యవహారిక బ్భాశోద్యమ శరధి గిడుగు రామ మూర్తి గారికి భాష ప్రయోగాలను
అందజేసిన పండితుడు అరసవిల్లి (సూర్యదేవాలయం )నివాసి గోదా నరసయ్య గారు
.నరసయ్య గారికి కావ్యాలన్నీ కంటస్త ం .ఒకే రకమైన వర్ణ నలను వివిధ గ్రంధాలలో నుంచి
అలవోకగా అప్పజెప్పే సామర్ధ ్యం ఉండేదట. టన్నులకొద్దీ భాష ప్రయోగాలూ వున్న
కాగితాలను గిడుక్కి పంపితే ఆయన ఉపయోగించు కున్నట్లు గిడుగే చెప్పుకున్నారు .
05 - గిడుగు వారికి చెవుడు వచ్చింది దానికి కారణం సవర భాష కోసం మన్నెం అడవుల్లో
విశ్రా ంతి లేకుండా తిరుగుతూ మలేరియ రాకుండా క్వినైన్ ఎక్కువగా వాడటమే  . 
06 -కసిభాట్టు బ్రహ్మయ్య శాస్త్రి ''తిక్కన్క కవి తిక్కలు''అనే వ్యాసం రాసి సారస్వత
సర్వస్వం(1924 )పత్రికలో ప్రచురించారట .
07 - బ్రహ్మయ్య శాస్త్రి చనిపో యినట్లు 1930 సెప్టెంబర్ లో ఒక పుకారు పుట్టింది పత్రికల్లో
సంపాదకీయాలు వచ్చేసాయి సానుభూతి సభలు ,సంతాప తీర్మానాలు చేసేసారు .ఇదంతా
తెలిసి శాస్త్రి గారే ''ఒరేయ్ ! నేను బతికే వున్నాన్ర బాబో య్ ''అని పత్రిక ప్రకటన
ఇచ్చుకోవాల్సి వచ్చిందట .అయితె తన కోసం లోకం యెంత పరితపించిదో కళ్లా రా చెవులారా
చూసి ,విన్న అదృష్టం మాత్రం దక్కింది పాపం ఆయనకు . 
08 - శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు హరికధా పితమహులే కాక గొప్ప దేశ భక్తు లు అన్న
సంగతి  చాల మందికి తెలియదు .కాంగ్రెస్ పుట్టిన మొదటి సంవత్స్చారం లోనే ''స్వరాజ్య
మిచ్చిన గాని మనకూ పౌరుషజ్ఞా నకీర్తు లు కలుగ నేరవు -శిరస్సు లేని మొండెము
నభ్యంగన (తలంటి)మొనర్చినట్లు స్వాతంత్ర్యము లేని దేశమున సో షల్
కాంఫెరెంసులేల''అని స్వాతంత్ర్ ఇచ్చను  ప్రకటించిన జాతీయ కవి  .
09 -మానవల్లి రామ కృష్ణ కవి తాను రాసి ప్రచురించు కున్న ''కుమార సంభవం ''ప్రతులను
06  మాత్రమే అమ్ముకోగాలిగారని ఆయనే వాపో తూ రాసుకున్నారు .
10 -శ్రీ చిలకమర్తి గారి గయోపాఖ్యానం నాటకం లక్ష ప్రతులకు పైగా అమ్ముడయాయి చిలక
మార్టిని గురజాడ వారు ''హల్కీ కవి''అనే వ్రత అంతే తగినంత పాండిత్యం లేదు అని
అర్ధమట .

                                            

 సాహిత్య  సమోసాలు -రెండో వాయి


 
01 -గురజాడ వారి ''ముత్యాల సరం ;;ఛందస్సు ,సంస్కృతం లోని ''మధుమతి ''ఛందస్సు
ఒకటే నని పండితాభిప్రా యం .
02 -పానుగంటి లక్ష్మి నరసింహం ,చిలకమర్తి లక్ష్మి నరసింహం ,కూచి లక్ష్మి నరసింహం
గార్ల ను ''సింహ త్రయం ''అనేవారట నండూరి బంగారయ్య గారు .
౦౩-పానుగంటి వారు గీత పద్యాలు ఎక్కువగా రాసేవారు అందుకని ఆయన్ను ''గీత కవి
'['అనే వారు 
౦౪-''కన్ను వోయిన అమ్మకి మతి ఇచ్చాడు ''ఇవి చిలకమర్తి వారి గురించి గుర్రం జాషువా
అన్న మాటలు దీని అర్ధం చిలక మర్తి గుడ్డి వారైనా గోప్పరచనలు చేసి తెలుగు భాషకే
కళ్ళు ఇచ్చారు అని 
05 -వావిలాల వాసుదేవ శాస్త్రి ,వీరేశ లింగం వడ్డా ది సుబ్బా రాయుడు లను'' ఆధునిక కవి
త్రయం ''అనే వారు 
06 -వావిలాల వాసుదేవ శాస్త్రి గారు బి .ఏ .పరీక్ష లో (1877 )ఉత్త ర సర్కారు లో ఇంగ్లిష్
లో మొదటి మార్కు పొ ంది macdonaald  మెడల్ సాధించారు .ఆంగ్ల నాటకాలను తెలుగు
లోకి అనువదించిన మొదటి వాడు ఆయనే .మొదటి తెలుగు స్వతంత్ర నాటకం ''నందక
రాజ్యం ''రాసిందీ ఆయనే .
07 -వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పేరు ఆటవెలది పద్య పాదానికి సరిపో తుంది యతి తో
సహా .వీరి బావ గారు వీరిని   ''బావ గారు ఆటవెలది పాదాలలో చిక్కు కున్నారు ''అని
వుడికించే వారట. .
08 - వెంకట రామ కృష్ణ కవులలో ఒకరైన శ్రీ ఓలేటి అత్యుత రామ శాస్త్రి పానుగంటి వారి''
సాక్షి'' వ్యాసాలు లాగా ''పరశు రామ కవి పద్యోపన్యాసాలు ''అని వ్రా సి భారతి మాస పత్రిక
లో ప్రచురించే వారట .
09 -ఆచార్య విస్సా అప్ప రావు గారు తమ కుమారుడికి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి
కుమార్తె తో వివాహం జరిపించారు .విస్సా వారి జీతం అప్పుడు నెలకు ఎనిమిది వందల
రూపాయలు .శాస్త్రి గారిది నెలకు యాభయి మాత్రమే .దీన్ని పో లుస్తూ శాస్త్రి గారు
''మీకేన్ని రూపాయల జీతమో మాకు అన్ని అణాలు ''అని చమత్కరించారట. ఒక
రూపాయికి పదహారు అణాలు .
10 -ఉత్త రాంధ్ర లోని శ్రీకాకుళానికి చెందిన వాసా సూర్య నారాయణ శాస్త్రి గారు లోకమాన్య
బాల గంగాధర తిలకు జీవిత చరితన
్ర ు సంస్కృతం లో వ్రా సిన ఘనులు 
                                                                                                                వాయి
తిరగేసన
ి వాడు 
   శ్రీ టేకుమళ్ళ కామేశ్వర రావు గారి ''నా వాజ్మయ మిత్రు లు ''పుస్త కం లోని వాటిని మీ
కోసం ఏరి ఈ పేజి పళ్ళెం లో పెట్టా ను .

You might also like