Professional Documents
Culture Documents
ఆ తరం రచయితలు విశ్లేషణ
ఆ తరం రచయితలు విశ్లేషణ
[School]
సరసభారతి ఉయ్యూరు
మొదటి భాగం
5 శ్రీ జయదేవ్
ప్రా రంభం............................................................................................................................................18
సంజీవ దేవ్............................................................................................................................................64
’తెగిన జ్ఞా పకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -1............................................................64
తెగిన జ్ఞా పకాలలో ‘’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -2...........................................................68
’తెగిన జ్ఞా పకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు –3...........................................................71
‘’తెగిన జ్ఞా పకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -4.......................................................73
’తెగిన జ్ఞా పకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -5............................................................75
‘’తెగిన జ్ఞా పకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -6.........................................................78
తెగిన జ్ఞా పకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -7.........................................................81
కుతూహలం -1...............................................................................................................................86
కార్టూ నిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లా చ్చ్యు మీచ్చ్యూ ‘’-4(చివరి భాగం )..................................................127
సీతా సాధ్వి...................................................................................................................................143
సీతా సాధ్వి...................................................................................................................................145
వేయి పడగలు......................................................................................................................................146
కల్ప వృక్షం..................................................................................................................................160
తాతయ్య మామ...........................................................................................................................162
పత్ర సమర్పణ...............................................................................................................................169
విశ్వ నాధీయం.............................................................................................................................187
విశ్వ నాద ''జాన్సన్ ''కు'' బాస్వేల్'' శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు............................................................216
శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు -1......................................................................................................216
కొడవటి గంటి........................................................................................................................................246
1 ఆచార్య శ్రీ.....................................................................................................................................249
తేనె చినుకులు.................................................................................................................................295
శమీ వృక్షం...................................................................................................................................298
వాల్మీకి –రామాయణం...................................................................................................................301
శ్రీశైలం విశేషాలు............................................................................................................................305
‘’వ్యాస రించోళి’’-2.................................................................................................................................345
’వ్యాస రించోళి’’-3..................................................................................................................................347
‘’వ్యాస రించోళి’’-4.................................................................................................................................350
బహుముఖ ప్రజ్ఞ...........................................................................................................................391
సాహితీ సేవ..................................................................................................................................392
సారస్వత సేవ...............................................................................................................................398
7 సాంప్రదాయ సాహిత్య విమర్శకు రాలు ,అందరికి అక్క గారు శ్రీమతి పి.యశో (ధరా )దా రెడ్డి...................399
సాహితీ సేవ..................................................................................................................................400
హిందీ ప్రచారం..............................................................................................................................404
జీవిత విశేషాలు.............................................................................................................................405
భమిడిపాటి కామేశ్వరరావు....................................................................................................................415
1 ఆంజనేయ విజయం...................................................................................................................437
2 1-నైమిశ ఖండం.........................................................................................................................439
4 4-రక్షః ఖండం............................................................................................................................444
5 5-వ్రత ఖండం............................................................................................................................447
7 7-విజయఖండం.........................................................................................................................451
1 విజయ ప్రబంధం........................................................................................................................457
3 గోదా దేవి...................................................................................................................................464
5 విషయాలు................................................................................................................................468
6 రాయ కావ్యం.............................................................................................................................470
7 తురక.......................................................................................................................................472
అన్నిటా ప్రధములు.......................................................................................................................474
ఆధునిక కవిత్రయం.......................................................................................................................474
ఉయ్యూరుతో బాంధవ్యం...............................................................................................................478
8 (చివరి భాగం).............................................................................................................................480
వేంకట సుబ్బారావు...........................................................................................................................482
శ్రీ శీలా వీర్రా జు గారికి ‘’బాపు –రమణ ‘’ల స్మారక నగదు పురస్కారప్రదాన మహో త్సవం............................521
రాజకీయ ప్రవశ
ే ం...............................................................................................................................540
అపూర్వ స్వాగతం.............................................................................................................................542
అపూర్వ వ్యక్తిత్వం.............................................................................................................................542
బిజినెస్ మాగ్నెట్..............................................................................................................................545
దక్కదు అనుకొన్న లెక్చరర్ పో స్ట్ ఇద్ద రు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం
.......................................................................................................................................................572
బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి.................................................................................576
''నూక వప్పెచిమాః-క్రమాత్.................................................................................................................588
తిరుమల రామచంద్ర.............................................................................................................................593
పరిశోధనా పారంగతుడు.................................................................................................................593
గొడుగు పాలుడు...........................................................................................................................600
పన్నా..........................................................................................................................................606
శాడిజానికి ఫలితం.........................................................................................................................622
రెండవ భాగం.......................................................................................................................................651
8 రామాయణ రామణీయకం..............................................................................................................673
10 భాగవత పరమార్ధం.......................................................................................................................681
చరిత–
్ర సాహిత్యం...................................................................................................................................685
చరిత—
్ర సాహిత్యం –3.........................................................................................................................691
ఆరుద్రా భిషేకం.......................................................................................................................................699
సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’.......................................................................................................701
‘’సి.రా’’............................................................................................................................................701
దేశి కవిత్వం.................................................................................................................................708
నన్నే చోడుడు.............................................................................................................................711
కేతన...........................................................................................................................................711
మారన........................................................................................................................................712
హుళక్కి భాస్కరుడు.....................................................................................................................712
గౌరన...........................................................................................................................................714
ద్విపద కవిత్రయం.........................................................................................................................714
పో తనా మాత్యుడు........................................................................................................................716
అన్నమాచార్యులు.........................................................................................................................717
జక్కన –అనంతామాత్యుడు............................................................................................................717
కొరవి గోపరాజు..............................................................................................................................719
రేడియో బావ........................................................................................................................................736
కబుర్లు -1........................................................................................................................................736
కబుర్లు -2........................................................................................................................................744
కబుర్లు -3........................................................................................................................................749
కబుర్లు -4........................................................................................................................................756
కబుర్లు -5........................................................................................................................................761
సాహిత్య సమోసాలు..............................................................................................................................772
మొదటి వాయి.................................................................................................................................772
ఒక్క నిమిషం
కాలం తో పాటు సాంకేతిక మారింది. ఇంతకు ముందు తెలిసినవి అన్నీ పుస్త కం లో రాసుకొని, సమావేశాలలో
అందరికి వినిపించటం అనేది అలవాటు గా జరిగేది. 2010 లో సరసభారతి ఉయ్యురు లో ఒక సాంస్కృతిక సంస్థ
గా ప్రా రంభం అయ్యి సాహితీ సభలు, ఉగాది కవి సమ్మేళనం, సమావేశాలు స్థా నిక గ్రంథాలయాలలో,
సహజం గా సైన్స్ టీచర్ అవ్వటం వల్ల ప్రతిదీ నా అవసరాలకు మేరకు నేర్చుకోవటం బాగా అలవాటు. . ఈ
వయసులో కంప్యూటర్ నేర్చుకొనటం, తెలుగు లో టైపు చేయటం, నోట్స్ తయారు చెయ్యటం ఈమెయిలు
నేర్చుకుని ఇమెయిల్ ద్వారా సాహితీ రచనలు పంపటం ప్రా రంభం అయ్యింది ఈ ప్రయాణం. ఇమెయిల్ తెలుగు
అప్పుడే ప్రసిద్ధ వ్యక్తు లు బ్లా గ్ ద్వారా తమ రచనలను, ఆలోచనలను పంచుతున్నారు. పిల్లలు బ్లా గ్ పెడితే
అందులో ఇంగ్లీష్ లో రాయటం. తెలుగు వి స్కాన్ చేసిపెట్టటం. ఇది ఒక మెట్టు . సాహితీ బంధు గ్రూ ప్ తయారుచేసి.
తెలుగు లో రాయాలంటే సాఫ్ట్వేర్, కీబో ర్డ్ ఉండాలి ఎందుకో అది కష్ట ం గా అనిపించింది. అప్పుడే గూగుల్ యూనికోడ్
తో తెలుగు లో రావాలటం. చాలా బాగా ఉండటం. ఇంగ్లీష్ లో కొడితే తెలుగు లో రావటం అది ఇమెయిల్ లో, బ్లా గ్
లో చేరటం. జరిగింది మొరొక మెట్టు . రోజుకు ఒకటి, లేదా రెండు పో స్ట్స్ తో ప్రా రంభం అయ్యి. ఒక అలవాటు గా మారి
రోజుకు పది .. డజన్ల వరకూ వెళ్ళింది. బ్లా గ్ ప్రా రంభం అయ్యిన తరువాత గ్రా మీణ ప్రా ంతం నుంచి తెలుగు లో
ఉసూల గూడు (బ్లా గ్స్) కూడా రాస్తా రు అని ప్రపంచానికి తెలిసింది. తెలుగు బ్లా గర్స్ అందరికి సరసభారతి బాగా
ఉదయం వార్తా పత్రికలలో వచ్చే అంశాలతో ప్రా రంభం అయ్యి, సాయంత్రం ఒక పుస్త కం, కవి మీద సమీక్ష
సాయంత్రం కొన్ని సార్లు రాత్రి పొ ద్దు పో యేవరకూ రచనలు జరిగేవి. దాదాపు 10-12 గంటలు నోట్స్ రాసుకోవటం.
ప్రపంచమంతా తెలియటం జరిగింది ఇది మరొక్క మెట్టు . అమెరికా ప్రయాణం లో పరిచయం లేని వాళ్ళు కూడా
గుర్తు పట్టి బ్లా గ్ గురించి గొప్పగా చెప్పటం విశేష అనుభూతి. బ్లా గ్ లో సాహిత్యం, పుస్త క విశ్లేషణ, సభలు.
ప్రయాణాలు. రాజకీయాల, దేవాలయములు, సినిమా, నా దారి. సరసభారతి సమావేశాలు ... ఇలా జీవితం లో
మనకు తారసపడే ప్రతి అంశం మీద రాయటం అవి సో షల్ మీడియా లో చేరటం జరిగిపో యేవి. టైపింగ్ లో కొన్ని
తప్పులు దొ ర్లినా మంచి మనసుతో దానిని అర్ధం చేసుకొని బ్లా గ్ కి సహకరించిన వారి అందరికి ధన్యవాదాలు.
లాభాపేక్ష, వ్యాపార ద్రు ష్టి లేకుండా రాసినవి, సేకరించినవి భావి తరాలకు తెలియాలనేదే ఈ ప్రయత్నం. పుస్త కాలలో
ప్రపంచం మొబైల్స్ లోకి మారినప్పుడు అందరూ బ్లా గ్స్ ఆపేసినా సరసభారతి కొనసాగించటం విశేషం. వాట్సాప్ లో
గత రెండు సంవత్సరాలుగా చాలా సౌకర్యం గా ఉండటం తో రోజు ఉదయం పది గంటలకు లైవ్ ప్రో గ్రా ం చెయ్యటం
అలవాటుగా మారింది. సరసభారతి బ్లా గ్ లో రాసి పుస్త కం రూపం లో వచ్చినవి దాదాపు. 40.
అంచెలంచలు గా ఎదుగుతూ పదివేల పో స్ట్స్ కు నేను రాసినవి చేరాయి. ముద్రితం కానివి దాదాపు 500
వ్యాసాలు.పదివేల పేజీలు, యాబై లక్షల పదాలు, రెండు కోట్ల అక్షరాలూ. వీటిని సేకరించి తప్పులు సరి దిద్ది క్రమ
ప్రా రంభం
జగమెరిగన
ి భాషా శాస్త ్ర పరిశోధకులు ,సంస్కృత ,ఆంద్ర ,ఆంగ్ల విద్వాంసులు
శ్రేస్టు లు..శాస్త్రి గారు తమ కోరాడ వంశాన్ని గురించి ‘’కేశవనిధ్యాన విశుద్ధా ంతరతా ప్రవృత్తి
తో విశదః –కోరాడ ఇతి చ సంతతి రభవత్త స్యా మాభూ న్మహాదేవః ‘’అని చెప్పుకొన్నారు
.అంటే కోరాడ వంశం కేశవధ్యాన విశుద్ధ మైన మనః ప్రవృత్తి కలది .ఆ వంశంలో మహాదేవ
శాస్త్రి జన్మించారు అని భావం .మహాదేవ శాస్త్రిగారు శ్రీ విద్యోపాసకులు ,,శ్రీదేవతా పాదపద్మ
పెద్దకొడుకు సూరి శాస్త్రి కాశీకి వెళ్లి ‘’గౌతమ తర్కం ‘’లో అఖండ పాండిత్యం సంపాదించాడు
.పిల్లలు లేరు .చిన్నకొడుకు అ౦బాశాస్త్రికి సూరి శాస్త్రి, లక్ష్మణశాస్త్రి సంతానం .సూరి శాస్త్రి
అల్లా డి తిండీతిప్పలు లేకపో వటంతో తల్లి గతిలేనివారికి రాజే దిక్కు అనుకోని కొడుకు
లిద్ద ర్నీ తీసుకొని కాటిరేవు కోనరాజు వద్ద కు బయల్దే రగా దారిలో దొ ంగలు తల్లినీ, సూరి
శాస్త్రినీ చంపగా, లక్ష్మణశాస్త్రి ఎలాగో తప్పించుకొని రాజును చేరి ,కొలువులో ఉద్యోగం
పొ ందాడు .రాజు నాలుగు వేలరూపాయలు ఇస్తా నని వాగ్దా నం చేశాడు .కాని రాజుకూ
ఉపదేశం పొ ంది ,జపించి పెళ్లి చేసుకొని అత్తా రింట్లో ఉండిపో యాడు .ఈయన పెద్దకొడుకు
రామకృష్ణ శాస్త్రికి చదువు అబ్బకపో తే అన్న రామ చంద్ర శాస్త్రి చెంపలు వాయించేవాడు
.రోషం వచ్చి ఇల్లు వదిలి దేశాలు తిరిగి కాశీ వెళ్లి శాస్త్రా ధ్యయనం చేసి ఒక్క ఏడాదిలోనే
కోరాడ వంశ ఉజ్వలమణిపూస రామ చంద్ర శాస్త్రి 1816 లో ఆశ్వయుజ శుద్ధ దశమి
,తర్వాత తండ్రిగారి స్వగ్రా మమం నడవపల్లి చేరి సో మయాజుల సూరన్నగారి వద్ద కావ్య
వ్యాకరణాలు అభ్యసిస్తూ శిష్టు కృష్ణ మూర్తి శాస్త్రి గారి వద్ద అలంకార శాస్త ం్ర చదువుతూ
ప్రవాహంగా ఉందని అందులో దో షాలు వెతకటం తనకు కానిపని చెప్పి ఆయనే ఈయన
శిష్యుడైపో యాడు .సూరన్న శాస్త్రిగారి గురించి ‘’శ్రీ శిష్టు వంశాబ్ధి శశికరుడు ,సకలవిద్యా
అనమ సద్మాయ మాన జిహ్వా౦చలుడు ,అమిత కావ్యాళికర్త శ్రీ కృష్ణ మూర్తి పదాబ్జ
సేవనాత్త సద్గ ం్ర థ కల్పనాయత్త సుమతి విరచిత శ్రవ్త్య దృశ్యాత్మ వివిధ కావ్యుడు ‘’అని
వాగ్మివి,చెన్నపట్నం వెడత
ి ే ,ఆంగ్లేయులు నీ విద్వత్తు కు డబ్బు ఇస్తా రు .దానితో
అనుకూలవతిని పెళ్లి చేసుకో ‘’అని స్నేహితులు సలహా ఇస్తే , సరేనని బయల్దే రగా
ద్వారా రామ చంద్ర శాస్త్రిగారికి పంపారు .దాన్నితీసుకొని రాజు దగ్గ రకు వెడితే అక్కడ
క్షామం ఉండటంవల్ల రాజు ఆస్థా నం లో రెండు నెలలు ఉండమని కోరితే ,మనసొ ప్పక
చెన్నపట్నం లో మునసబు గిరీ ఇస్తా రనే ఆశతో మళ్ళీ మద్రా స్ బయల్దే రి దారిలో
శ్లో కాలు అనర్గ ళంగా ఉచ్చైస్వరంతో చదువుతుంటే , ప్రభల అప్పన్న శాస్త్రి అనే ఆయన
నువ్వు ,మద్రా స్ వెళ్లి మున్సఫీ సంపాదిస్తా వా “’అని ఛలోక్తి విసిరి ,ఇంటికి తీసుకువెళ్ళి
-- కోరాడ రామకృష్ణ య్యగారు
బందరులో అప్పన్న శాస్త్రి ఇంట్లో కొంతకాలం గడిపి తర్వాత వారాలు చేసుకొంటూ ,ఇంగువ
వఠెంఅద్వైత పరబ్రహ్మ శాస్త్రి తనతో వాక్యార్ధ చర్చ చేసి గెలిస్తే వివాహం కోసం
వందరూపాయలు ఇస్తా ననగా వాక్యార్ధం చేసి ,ఆయన వాద౦ జటిలం అని గ్రహించి
సమర్ధించక ,ఒక అంశం లో ఏకీ భావం కుదరక మానేస్తే ఆయన ఇస్తా నన్న డబ్బు
ఇవ్వలేదు .శాస్త్రిగారి మిత్రు లు ఆయనకు నచ్చ చెప్పినా వినక ఆయన వాదం దుర్బలం
అని చెప్పారు .కాని వఠెంవారే తర్వాత వచ్చి వంద రూపాయలు ముట్ట జెప్పారు .ఈ
రాసుకొనే వారు కావాలి అనగా ,67 మంది ఆకులతో ఘంటాలతో వచ్చారు .దేవాలయం
107 పద్యాలు చెప్పగా ‘’ఇంకా చెప్పగలరా ?’’అని ప్రశ్నిస్తే ‘’ఈతకు లోతేమిటి ?’’అని అనగా
పెరిగి ఏకంగా 43 ఏళ్ళు నిరాఘాటంగా నోబుల్ హైస్కూల్ లో పని చేసి’’ నోబుల్ పండిట్ ‘’
,గ్రంథ రచన చేస్తూ అనేక సంస్కృత ఆంధ్ర గ్ర౦థాలు రాసి , జీవితం సద్వినియోం
చేసుకొన్నారు .ఆయన నైష్టికతను ,సదాచారాన్ని మిషినరి యాజమాన్యం గౌరవించి
ఆయనతో మాట్లా డేటప్పుడు కొంచెం దూరంగా ఉంటూనే మాట్లా డుతూ గౌరవం పాటించి
తమ భక్తిపప
్ర త్తు లు తెలియజేసవ
ే ారు .శాస్త్రిగారు ఆత్మాభిమానమున్న వ్యక్తి.ఒకసారి
నోబుల్ దొ రఎవరితోనో ఒకపద్యం పంపి దాని భావం చెప్పమని కోరితే శాస్త్రి గారు
చెప్పగా ,నోబుల్ గారే వచ్చి అడిగితె ‘’తప్పు తప్పే మీరు వచ్చినంతమాత్రా న తప్పు
చెప్పి శాంతింపజేశారు.
తనశిష్యులకు
తమంజలిం ‘’మొదలైన శ్లో కాలు పంపి ‘’పండితుడు ఎవరైనా ఉంటె వీటి అర్ధం
వ్రా సుకురండి ‘’అని పంపారు .వాటికి అనేక రకాల అర్ధా లు చెప్పి రాయించి తాము –
వరమధిక శయానః క్షత్ర పాత్రా శయానో-వ్యధి జలది శయానః పాతుపక్షీ శయానః ‘’అనే
రమ్మని పంపగా వాటికి బదులే రాలేదు .శాస్త్రి గారికి శిష్టు వారికీ ఉన్నసాన్నిహిత్యం
కనకా౦బ గారు
‘’వర కోరాడ సుధా పయోధి నిదుడై –వాణీ పుమాకారమై –పరమేశ ప్రతిమానుడై జపతప
–స్స్వాధ్యాయ లోలాత్ముడై –సురభాషా కవి చంద్రు డై సకలుడై –సుశ్లో కుడై మించె సు-
మంజరీ మధుకరీయం నాటకం ప్రధమ ఆంద్ర రూపకం ‘’అని తీర్పు చెప్పారు సుప్రసిద్ధ
ఏట శివైక్యం చెందారు .
,దేశికా౦ఘ్రియుగభక్తికత
్రీ ముక్త్యా౦గ నాయుతుడేకాంతుడు ,రామచంద్ర పరిచర్యోత్సాహి
శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు చెళ్ళపిళ్ళ వారు తమ ‘కధలు గాధలు ‘’లో ఈతండ్రీ
.ఎవరైనా అడిగత
ి ె ‘’గాయత్రి ‘’జపించుచాలు’’అనేవారు.దీన్ని వేదవాక్కుగా తీసుకొని లక్ష్మీ
మనోరంజనం గారి రెండవకుమారుడు శేషావధాని గాయత్రిజపించి ,తైత్తి రీయం మొదలైనవి
మెట్రిక్ పాసై ,బందరుతాలూకా ఆఫీస్ లో గుమాస్తా గా చేరి ,ఎన్నో సార్లు ప్రమోషన్ వచ్చినా
తండ్రి సేవకు దూరమౌతానని బందరు వదలక తండ్రి సేవలో ధన్యులై హెడ్ గుమాస్తా గా
.వీరిలో పెద్దకుమారుడైన కోరాడ రామ కృష్ణ య్య గారి గురించి తెలుసుకొనే ప్రయత్నం లో
నిస్తా పరులు .ఇంటి ఆవరణలో ఒక చోట వెంకటేశ్వరస్వామి పటం పెట్టి దానివద్ద ఒక బిందె
విగ్రహ ప్రతిష్ట జరిగి గుడి నిర్మాణం అయి ,గుడి చుట్టూ ఇళ్ళు ఏర్పడి , వెంకటేశ్వర
తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు అని మనకు తెలుసు .తాతగారి గాంభీర్య గౌరవాలు
కవిగారి ప్రా ధమిక పాఠశాల లో చేరి చదివి ,హిందూ హైస్కూల్ లో మూడవఫారం వరకు
హడలెత్తి ంచేవి.తెలుగుక్లా స్ లో వేళాకోళాలు అల్ల ర్లు ఉత్సాహంగా ఉండేవి .టెన్నిస్ పో టీలు
బాగా జరిగేవి .
స్వాతంత్రో ద్యమం ఉధృతంగా ఉన్న ఆకాలం లో మహా వక్త బిపిన్ చ౦ద్రపాల్ దేశమంతా
గురోర్గు రుం –యోగీశ్వరం జ్ఞా నధనం - వందే నాగేశ్వరం గురుం ‘’అని పినతండ్రిగారిని
ప్రస్తు తించారు .అప్పుడే ఇంటర్ (ఎఫ్ .ఎ.)బో ధన కొత్త గా వచ్చి తెలుగు సంస్కృతం చరిత్ర
మొట్ట మొదటి సారిగా ప్రవేశపెట్టా రు .దీనికి ఆనంద గజపతి మహారాజు ప్రో త్సాహం ఉన్నది
పిలుపు ,రాజాగారి ప్రో త్సాహం , ప్రిన్సిపాల్ శ్రీ రామావ తారం గారి పట్టు దలతో
ఉద్యోగం లభించి వెంటనే చేరారు ఇక్కడ సంస్కృత భాషాశాస్త ం్ర ,ద్రా విడ వ్యాకరణం కూడా
బో ధించాల్సి రావటంతో అధిక శ్రమ చేసేవారు .వీరి సాహిత్య రచనా విశేషాలు తరువాత
తెలుసుకొందాం .
విజయనగరం రాజా గారి కాలేజీలో పని చేస్తు ండగా రామకృష్ణ య్యగారికి ఇంగ్లీష్ లెక్చరర్
రామకృష్ణ య్యగారు ‘’తొలి ద్రా విడ భాషా తులనాత్మక పరిశీలకుని ‘’గా మార్గ దర్శిగా,
.వీరికి ద్రా విడభాషా శాస్త ం్ర పై అవగాహన లేదు .ఒకే మూల ధాతువు నుంచి తెలుగు
తమిళ,కన్నడ పదాలు ఏర్పడ్డా యని సో దాహరణంగా రామకృష్ణ య్యగారు రుజువు చేశారు
జరిగిన ‘’ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ‘’కు కాలేజి తరఫున ప్రతినిధిగా వెళ్ళారు
,ద్రా విడ భాషా శాస్త ్ర వేత్త సునీత్ కుమార్ చటర్జీ తో పరిచయం పొ ందారు .12 ఏళ్ళు
తెలుగు తమిళ కన్నడ భాషల శాఖలు ప్రా రంభించి ఫైలాజికి ప్రో త్సాహం కలిగించాలని
చేరటానికి పంపమని కోరారు .కృష్ణ య్యగారికి ఉన్న చోట బాగానే ఉందికదా ,కదలటం
ఎండుకనుకొని వెళ్లా లని లేక దరఖాస్తు చేయలేదు .మళ్ళీదివాన్ గారికి నాయుడు గారు
వీరు ‘’స్ట డీస్ ఇన్ ద్రవిడియన్ ఫైలాలజి ‘’అనే మొదటి పుస్త కం రాసి ప్రచురించారు
ఉన్నాయి
తిరుపతిలో జరిగన
ి ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ ‘’లో తెలుగు విభాగానికి
రామకృష్ణ య్యగారు అధ్యక్షత వహించి చేసిన 37 పేజీల అధ్యక్షోపన్యాసం లో తెలుగుభాషా
అజాత శత్రు త్వం ఆయనకు అలంకారాలు .సాధారణ వస్త ్ర ధారణా, దేనికీ తాపత్రయపడని
.సంపూర్ణ ఆరోగ్యం ఆయన కవచం .ఉద్యోగం లో సెలవు పెట్టలేదు .కరుకైన క్రమ శిక్షణ
ఆయనది .తోటలంటే మహా ఇష్ట ం .ప్రతి వేసవిలో సకుటుంబంగా అమలాపురం వెళ్లి చెట్లకు
జీవనం ,సత్యనిస్ట ,శ్రద్ధా సమావిస్ట ,పవిత్ర త్రివేణీ సంగమమైనది రామకృష్ణ య్యగారి జీవితం
.ఇంతటి పవిత్ర ఆదర్శ సార్ధక జీవితం గడిపిన కోరాడ రామకృష్ణ య్యగారు 28-3-1962 న
71 వ ఏట కీర్తి శేషులయ్యారు .
కొనసాగించిన రుషి వరేణ్యులు .తెలుగు కన్నడ తమిళ భాషలకు ఒకే రకమైన’’ ఛంద
శాస్త్రిగారు ఎంయే ఎకనామిక్స్ పసి సిమ్లా లో కేంద్ర కార్మిక శాఖలో పని చేసి ఉద్యోగం
గ్రా మర్ ఆఫ్ తెలుగు ‘’పై పరిశోధించి డిలిట్ పొ ందారు .కొంతకాలం జర్మనీలో భాషా
.వర్ణనాత్మక ఆధునిక ఆంధ్రభాషా వ్యాకరణం (డిస్క్రిప్టివ్ గ్రా మఅండ్ హాండ్ బుక్ ఆఫ్
లబ్దు లైన మహాదేవ శాస్త్రి గారు అమ్మవారిని కోరినట్లు , ఈ మహాదేవ శాస్త్రి గారి నుంచి
ధారావాహికకు ఆధారం శ్రీ కోరాడ రామకృష్ణ య్య గారి శతజయంతి వేడుకల సందర్భంగా
ప్రచురించిన ప్రత్యేక సంచిక ‘’కోరాడ రామ కృష్ణ య్య శత జయంతి –సాహితీ నీరాజనం ‘’లో
ఆచార్య తిరుమల రామ చంద్ర రాసిన వ్యాసం ‘’కోరాడ రామకృష్ణ య్య గారి వంశం –జీవితం
–రచనలు ‘’.
భాగవత కృష్ణు డు ,భారత కృష్ణు డు ‘’లపై కోరాడ వారితో రాళ్ళపల్లి వారి’’ ముఖాముఖి
‘’సారా౦శ నవనీతామృతం -
‘’నిజమే .భారత, హరివంశాలలో శ్రీ కృష్ణ మహత్వం అంతా ఉంది కాని వాటిలో భక్తి
భావన అంతతీవ్రంగా లేదు .భాగవతం లో ఆ రసానుభవం తీవ్రంగా నిర్వహించబడింది
.భారత హరివంశాలు వీలైనప్పుడల్లా శివ ,కేశవుల అభేదాన్నే వివరించాయి ,హరివంశం
లో శ్రీ కృష్ణు డు సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చేసిన ఘట్ట ం లో హరి హరులకు
పూర్తిగా అభేదం చెప్పబడి౦ది కూడా.కాని భాగవతం లో ఈ కథ లేనల
ే ేదు .కనుక శ్రీ
కృష్ణు డే పరబ్రహ్మ అనే తత్వాన్ని చెప్పటానికే వ్యాసర్షి భాగవతం రాశాడు అని
పిస్తో ందన్నారు శర్మగారు .శ్రీ కృష్ణు డు శివునికి తపస్సు చేసినవిషయం విష్ణు పురాణం లో
లేదుకదా అన్నారు కోరాడవారు .అందుకే ఈ చిక్కు విడి పో యేది కాదు అని ము౦దే
చెప్పానని, ఎవరు రాసినా శ్రీకృష్ణు నిపై అనన్యభక్తిని ప్రచారం చేసింది భాగవతం మాత్రమె
నని దీన్ని తన అసాధారణ కవిత్వ ధారతో పో తన్నగారు తలపొ లం దాకా ,ఈడ్చుకు
వెళ్ళాడని ,శ్రీ కృష్ణ పరబ్రహ్మం ను పూజించి అతని గుణగానాలను మననం చేస్తే,పూజిస్తే
మోక్ష సాధనమని ,ధర్మమార్గ మని శర్మగారన్నారు .
కోరాడవారు కోరస్ గా ‘’సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ –అహం త్వా౦
సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచః ‘’అని అందుకే అన్నాడు ,అనగలిగాడు అని చెప్పి
అతని ముఖ్య సాధనం .పో ర్చుగీస్ ఇంగ్లా ండ్ స్పెయిన్ మొదలైన దేశాలవారైన
,ఆకాలం లోనే డబ్బు కోసం వర్త కులు దూర దేశాలలో వర్త కం కోసం సముద్రం
సూత్రం లో ఉన్నది.
గాఢాంశ్చపర్వతాన్ పత్త నానిచ ‘’అని సముద్ర ద్వీప పర్వత పట్ట ణాలలో ఎగిరే దారులు
అంటే పట్టు దారాలపురుగులను ఉత్పత్తి చేసే భూమి అంటే చైనా దేశాన్ని కూడా
ప్రసద
ి ్ధ మప
ై ో యింది .సప్త రాజ్యోప శోభితమైన యవద్వీపం సువర్ణ రూప్యక ద్వీపం కూడా
రామాయణకాలం లో ప్రసద
ి ్ధ మైనవిగా ఉన్నాయి .మహాభారతం లో విదురుడు రహస్యంగా
నిర్మించిన ఓడలో తప్పించుకొని పారిపో యినట్లు ఆదిపర్వం లో ఉంది .’’పార్దా నాం దర్శయా
మాస –మనో మారుతగామినీం –సర్వ వాత సహాం నావం –యంత్ర యుక్తా ం పతాకినీం –
ఉన్నదో ఆనాడే !
బ్రా హ్మణుడు శ్రా ద్ధ కర్మలో భోక్త కు అర్హు డు కాదు అని చెప్పాడు .బౌద్ధ జాతక కధలు సింహళ
బహిష్కృతుడై ,700 మంది అనుచరులతో అనేక నావలలో ప్రయాణం చేసి సింహళం చేరి
రాజ్యస్థా పన చేసినట్లు ,తామ్రలిప్తి ,సింహళం మధ్య ఆ నాడే నిరంతరం ఓడలలో రాకపో కలు
జరిగేవని తెలుస్తో ంది .కళింగ దేశం లోని దంతపురం నుంచి బుద్ధు ని దంతాన్ని
దిన్నె దగ్గ ర మెట్టఎక్కగా ,ఒక తెలుగు నాగరాజు స్వాగతం పలికి ఆదరించి మళ్ళీ ఓడలు
ఎక్కి౦చి పంపినట్లు అమరావతీ శిల్పచిత్రా లలో కనిపిస్తు ంది .అప్పటి వోడలు 300 మంది
సుసంపన్నంగా ఉన్నట్లు తెలుస్తో ంది ఇండియాలోని మజ్లి న్ లపై రోమ్ దేశ స్త్రీలు ఎక్కువ
మక్కువ పడేవారట .ఇండియానుంచి దిగుమతి అయ్యే విలాస వస్తు వులను కొంటూ ఏటా
సుగంధద్రవ్యాలు నెమలి ఈకలు,వస్త్రా లు ఈజిప్ట్ దేశం కొనేది అని చరిత్ర తెలియజేస్తో ంది
.ఇవన్నీ దక్షిణ దేశం నుంచే ఎగుమతి అయ్యేవి .హీబ్రూ భాషలోని అహలిం ,తూకి
అనేపదాలు తమిళ పదాలైన అగిల్ ,తోకై లనుంచి వచ్చినవే .భారత దేశ నౌకాయానం
ముఖాలులాగా ఉండేవని చైనా దేశ చరిత్ర చెబుతోంది .క్రీశ లో బో ధధర్మ అనే దక్షిణ దేశ
ప్రచారం చేసి వాళ్ల కు సంస్కృతం కూడా నేర్పాడట .క్రీస్తు శకం మొదటి శతాబ్ది లో ఆంద్ర
సామ్రా జ్యకాలం లోనే కంట కోసల ,కూడూరు రేవులనుండి ఆంధ్రు లు జావా సుమత్రా
బర్మా కంబో డియా ద్వీపాలలో వలస రాజ్యాలను ఏర్పరచారు .అక్కడ బౌద్ధ ,బ్రా హ్మణ
ఆధారం –ఆచార్య కోరాడ రామకృష్ణ య్యగారి వ్యాసం ‘’వారిధి చూపిన వసుధ –నౌకలు
నావికులు ‘’
దక్షిణ బర్మా దేశానికి వెళ్ళిన మొదటి తెలుగు వారు అక్కడ ‘’మన్’’జాతి స్త్రీలను పెళ్ళాడి
,ఒక రాజ్యాన్ని స్థా పించటం చేత ‘’తెలైంగు’’ లు అనే పేరోచ్చి౦దని ,బర్మా చరితక
్ర ారుడు
‘’పెయిర్ ‘’రాశాడు .ఈ తెలైంగు రాజ్యం క్రీశ 12 శతాబ్ది వరకు ఉన్నది .కళింగ దేశం నుంచి
బౌద్ధ భిక్షువులు మతప్రచారం కోసం దక్షిణ బర్మాకు వెళ్ళారు .అతి ప్రా చీనకాలం నుంచి
అశ్వ,గజ, రత్న పరీక్షలతో పాటు నౌకానిర్మాణ విషయం కూడా ఉన్నది .నౌకా నిర్మాణానికి
వెండి అలకరణలు ,వేసే రంగులు ,వాటి అగ్రభాగాన చెక్కాల్సిన సింహ, గజ ,వ్యాఘ్ర ,పక్షి
చాలా బాధ్యతలతో కూడినదని ,కౌల్యుని అర్ధ శాస్త ం్ర లో ఉంది .అలేగ్జా ండర్ అపార
ఓడలు ,ప్రక్కల పది పన్నెండు నావలు వ్రేలాడగట్టి తీసుకొని పో యేవారని ,పైభాగం అంటే
డెక్ కు కింద ఉన్న అంతస్తు లో వర్త కులకోసం 20 గదులు ఉండేవని ,దీని కిందిభాగం లో
దెబ్బతగిలినా ,లోపలి నీళ్లు రాకుండా చిన్న చిన్న గదులుగా చేసి చెక్కలు బిగి౦ చేవారని
రాశాడు మార్కోపో లో ..ఫిరోజ్ షా తుగ్ల క్ భట్టి రాజ్యం పై దండ యాత్ర చేసినపుడు 90 వేల
ఆధారం –ఆచార్య కోరాడ రామకృష్ణ య్యగారి వ్యాసం ‘’వారిధి చూపిన వసుధ –నౌకలు
నావికులు ‘’
యుద్ధా లు చేసి జయించినట్లు తెలుస్తో ంది .వంగదేశ కావ్యాలలో గంగా ప్రసాద్ ,సాగర సేన
.క్రీస్తు శకం మొదటి నుంచి మోటుపల్లి రేవు విఖ్యాతి చెందింది .కాకతి గణపతి దేవుడు
తోడ్డా డు .
రెడ్డి రాజులకాలం లో ఎల్లా ప్రగడ మల్లా రెడ్డి ని గురించి ‘’ఉత్సాహో దగ్రు డు మోటుపల్లి గొని
,సప్త ద్వీప సద్వస్తు సందో హముల్ తనకిచ్చు నెచ్చెలి సముద్రు ం బ్రీతి గావి౦చుచున్
కులొత్త ముం డవచి తిప్పం డల్పుడే ఇమ్మహిన్ ‘’ఇందులో కప్పలి ,జోగులు అనేవి
రెండురకాల నౌకలపెర్లు .
లోని మచిలీ బందరుకు మళ్ళీ గొప్ప పేరు వచ్చింది .17 వ శతాబ్ది లో ఫ్రా న్స్ నావికుడు
సముద్రం కనుక ఓడల రాకపో కలకు చాలా అనువుగా ఉందని ,ఇక్కడి నుంచే చైనా మక్కా
వరదల్లో కొట్టు కువచ్చి లభించేది .ఇక్కడ గోదావరి చాలా లోతుగా ఉండటం తో బ్రిటిష్
నౌకాదళం అంతా ఇక్కడే ఉండేదని మారిస్ దొ ర రాశాడు .17 వ శతాబ్ద ం లో బ్రిటిష్ వాళ్ళు
కూడా తమ పెద్ద పెద్ద ఓడలను ఇక్కడే కట్టించుకొనే వారట .నక్షత్రా లను బట్టి నౌకల్ని
దగ్గ రలోనే ఉన్న కోరంగి ,తాళ్ళరేవు కూడా ప్రసిద్ధ నౌకాశ్రయాలే .బ్రిటిష్ నౌక ఆల్బట్రన్ కు
ఇక్కడ మరమ్మతులు చేశారట .విశాఖ ,కళింగపట్నం కూడా గొప్ప నౌకాశ్రయాలే .సహజ
రాశాడు .తాను జావానుంచి శ్రీలంక , అక్కడి నుంచి చైనాకు వెళ్ళినప్పుడు బ్రా హ్మణ
ప్రయర్ ఒడో రిక్ అనేవాడు గుజరాత్ లోని రాజపుత్రనావికులు 700 మంది జనం తో ఉన్న
9 missing
.నన్నయకు ముందు దేశీ పధ్ధ తి అంటే నాటు పధ్ధ తి ఉంది .ఆయనకు పూర్వం ఒక
శతాబ్ది కాలం లో రన్న ,పంప మొదలైనవారు మార్గ ,దేశీ మార్గా లను రెండిటినీ జోడించి
శతాబ్ది లో రాష్ట ్ర కూట రాజు నృప తు౦గుని చేత ‘’కవిరాజమార్గ ం ‘’అనే లక్షణ
రచన చేసి ‘’ఆదికవి పంపడు ‘’అని పించుకొన్నాడు .ఇంతకంటే పూర్వం నుంచే పంప,
పొ న్న ,రన్న అనే కవిరత్నాలచేత ఆదరి౦పబడి సాఫు తేరిన కన్నడ కవిరాజుల మార్గా న్ని
దిద్దా డు .
కవితా మార్గా నికి ఛందస్సు ఒక ఆలంబనం .రైలు పట్టా లవంటిది .ఇంతకు పూర్వం ఉన్న
బద్ధ ంగా జోడించి మరింత ద్రు ఢత్వం కలిగించాడు .అంతకు ముందేఉన్నపాద నియమాలు
ఏర్పరచాడు .వీటిలో మూడు భాగాల వేగమే ఉండగా సంస్కృత చందో మార్గా న్ని జోడించి
,మీటర్ గేజి ని బ్రా డ్ గేజిగా మార్చినట్లు ,సంకుచిత మార్గా న్ని విశాల దృఢ తర మార్గ ం గా
మార్చి తెలుగు కవిత్వ శకటాన్ని శక్తి వంతమైన రెండు పట్టా లపై ధారాళం గా
అప్రతిహతంగా పరుగు లెత్తి ంచాడు .కన్నడంలో లేని అక్షర సామ్యమైన యతి లేక వడి ని
విరాజిల్లా యి .అవసరమైన చోట్ల యతి స్థా నం మార్చి వేగానికి అనువుగా చేశాడు .ఇలాంటి
వాటిలో పృధ్వీ వృత్త ం, శిఖరిణి ,భుజంగ ప్రయాతం ,పంచచామరం, మహాస్రగ్ధర, తరళ
ఉదాహరణలు .
పాటించి రాశాడు .ఈ అక్కర అరణ్య పర్వ శేషాన్ని రాసిన ఎఱ్ఱ నకు తప్ప నన్నెచోడ
పాటించాడు ‘నన్నయభట్టు .
ఆధారం –కోరాడ రామ కృష్ణ య్యగారి ‘’ప్రథమాంధ్ర కవితా శిల్పి –నన్నయభట్టు ‘’వ్యాసం
,వేద ఉద్ధ రణకు బయల్దే రిన ఆస్తికమతాలలో కర్మకాండ నిశ్శ్రేయస సాధనం అని
,ఆత్మికజ్ఞా నమే ముక్తి సాధకం అని చెప్పే జైమిని పూర్వమీమాంస సూత్రా లు ,జ్ఞా నకాండ
వేదం ప్రా మాణ్యాన్ని స్థా పిస్తూ జైమిని రచించిన కర్మ మీమాంస సూత్రా లకు
మొట్ట మొదటగా గొప్ప భాష్యం రాసిన శాబర మహర్షి ఆంధ్రు డే .శబరులు ఆంధ్రు లేకనుక
దానాలిచ్చారు. అందులో ఒకరిపేరు యజ్ఞ శ్రీ అవటం ఆయనకు వీటిపై ఉన్న మక్కువకు
గౌరవానికి గొప్ప నిదర్శనం .వీరి తర్వాత పాలించిన రాజవంశాలుకూడా వీరి మార్గా న్నే
కుమారిలభట్టు ఆంధ్రే దేశం వాడే అయి ఉంటాడు –‘’ఆంధ్రో త్కలా నాంసంయోగే పవిత్రే
సముచ్చయం ‘’పై ‘’న్యాయ బిందువు ‘’అనే వ్యాఖ్యరాసిన ధర్మకీర్తి కూడా ఆంధ్రు డే అనే
అభిప్రా యం ఉన్నది .కర్మ అనేది జ్ఞా నానికి సాధనం కనుక మొదటిది అయిన కర్మను
గూర్చి చెప్పేది ‘’పూర్వ మీమాంస ‘’అని ,బ్రహ్మ జ్ఞా నాన్ని గురించి చెప్పే వేదాంత
మీమాంస’’ ఉత్త ర మీమాంస ‘’అని ప్రసిద్ధి కెక్కాయి .ఉపనిషత్తు లను ఆధారంగా చేసుకొని
బాదరాయణ వ్యాసమహర్షి రచించిన 552 బ్రహ్మ సూత్రా లే దీనికి ఆధారం .వీటికి శంకర
,జీవన్ముక్తి వివేకం మొదలైన భాష్యాలు ,వేదానికి భాష్యం కూడా రాసిన విద్యారణ్య మహర్షి
ఆంధ్రు డే అనే భావన ఉన్నది .బ్రహ్మ సూత్రా లకు ‘’అణుభాష్యం’’రాసిన వల్ల భాచార్యుడు
ఆంధ్రు డే .ఈతని పూర్వీకులు గోదావరి నదీతీరం లోని కా౦కరవాడ వాస్త వ్యులు .వెలనాటి
సూత్రా లకు వ్యాఖ్య ,భాగవతానికి ‘’సుబో ధిని ‘’వ్యాఖ్య రాశాడు .మాయావాదాన్ని ఖండించి
వాదంలో అద్వైతవాదుల్ని ఓడించి , వైష్ణవాన్ని స్థా పించి రాజు చేత కనకాభిషేకం పొ ంది
‘’అనే వృత్తి రాశాడు .ఇతడి కృష్ణు డు విష్ణు వు అవతారం కాదు .పరబ్రహ్మయే .గోలోకం
లోని రాధ ,బృందావనం లో కృష్ణు డి భార్య .ఇతనివాదాన్ని ‘’భేదాభేద తత్త ్వం ‘’అంటారు
చేశారు .అసమాన పాండిత్యం ఇంగ్లీష్ లో అభినివేశం ఉన్న వీరు ఉపనిషత్తు లకు బ్రహ్మ
జన్మించి ,96 ఏళ్ళు జీవించి 1938 లో స్వర్గ స్తు లయ్యారు ఈయన తత్వ శాస్త ్ర రచనలు
కావ్య నాటక ఆలంకారిక గ్రంథాలు ,చంపూ కావ్యాలు రాసిన మేధావి .వీరి వంశ
సూత్రా లకు ‘’బ్రహ్మ సూత్రరోమంధనము ‘’భాష్యాన్ని ,తత్వ దర్పణం అనే స్వతంత్ర వేదాంత
గ్రంథం ,పాతంజలి యోగసూత్రవ్యాఖ్యానం మొదలైనవి రచించాడు .శతాధిక ఇతర
తర్క సంగ్రహం కు దీపిక వ్యాఖ్య రాసిన అన్నం భట్టు ,గౌతమసూత్రా లను అనుసరించి
సూత్రా లకు శ్రీకర భాష్యం అనే శైవ భాష్య కర్త శ్రీపతి పండితుడు పశ్చిమగోదావరిజిల్లా
ఆధారం –కోరాడ రామకృష్ణ య్యగారి శతజయంతి ప్రత్యేక సంచికలో గుంటూరు శేషేంద్ర శర్మ
రాసిన ‘’కవిత్రయానికి కరదీపిక ‘’వ్యాసం .
కవుల చరితల
్ర తో మొదలైన తెలుగు సాహిత్య పునర్నిర్మాణ ఉద్యమం ఈ దశ వరకు
తెలుగు సాహిత్య స్వరూపాన్నే ముట్టు కోలేదు .ఇక్కడే శ్రీ కోరాడ రామకృష్ణ య్యగారి కీలక
స్థా నం ఆవిష్కృతం అయింది అన్నాడు శేషేంద్ర .అప్పటికి పో గు చేసిన కవుల చరితల
్ర
సామగ్రి ,తెలుగు భాషాపరిణామ సామగ్రి కోరాడవారు పూర్తిగా అవగాహన చేసుకొని
.తెలుగు సాహిత్య స్వరూపాన్ని మళ్ళీ నిర్మించాలంటే తెలుగు సాహిత్యాన్ని మాత్రమె
పరిశీలించాలి అనే అభిప్రా యానికి వచ్చారు .అందుకే తన గ్రంథానికి కవితా శబ్ద ం చేర్చి
,అందులో మన సాహిత్యం మొదటి గ్రంథంగా ఉన్న నన్నయభట్టు భారతం లోనే మన
సాహిత్య చరిత్ర బీజ రహస్యాలు౦ టాయని గ్రహించి ,అన్ని శాసనాలు తీసుకోకుండా
నన్నయకు పూర్వం ,నన్నయకు సమీపం లో ఉన్న శాసనాలనే పరిశీలించారు .7 వ
శతాబ్ది కి చెందిన జయ సింహ వల్ల భ శాసనం ,లక్ష్మీ పురశాసనం ,8 వ శతాబ్ది ప్రా రంభం
లోని అహదహన శాసనం ,9 వ శతాబ్ది పండరంగ అనే అద్ద ంకి శాసనం గుణగ
విజయాదిత్యుని ధర్మవరపు శాసనం ,తర్వాత చాళుక్య భీముని శాసనం ,దీర్ఘా సి శాసనం
,యుద్ధ మల్లు డి శాసనాలు మాత్రమె పరిశీలనకు తీసుకొన్నారు .వీటిలోనే తెలుగు భాష
యొక్క నన్నయ సమీపకాల రూపం కనిపించటం ,తరువోజ ,అక్కర ల వంటి దేశీ
ఛందస్సులో చేసిన రచనలు ,శాసనాలు ఉండటం ముఖ్య కారణం .ఆయనకు భాషతో కాక
సాహిత్యం తోనే సంబంధం అని గ్రంథ నామమే స్పష్ట ంగా తెలియ జేస్తో ంది. వీరికి ముందు
చాలామంది సాహిత్యం కోసం వెతుకుతూ ,ఇతర మార్గా లలో ప్రయాణించి దారినే కోల్పోతే
,రామకృష్ణ య్యగారు సాహిత్యాన్ని పట్టు కోవలసిన తాళపు చెవులనే పట్టు కొన్నారు అని
శేషేన్ శర్మ చెప్పాడు .
‘’ఆంద్ర శబ్ద చింతామణి విషయ పరిశోధనము ‘’ లో శ్రీ వఝల చిన సీతారామ
శాస్త్రిగారు చింతామణి ని చర్చిస్తూ ‘’అప్పటికే కర్ణా టక పండితులు త్రొ క్కిన పద్ధ తులు
పరిశీలించి ,ఆంధ్రభాషా సహజాలైన నియమాలను కొంత విశాలంగా సూత్రీకరించి ఉండును
.ఆంద్ర భాషాకవితనుధారగా నడపట౦ దుష్కరం కాదని ,ఉభయ భాషా కవితానుభవం
ఉన్నవారికితోచకపో దు కదా .నన్నయకు పూర్వమే సంస్కృత భాష సాయం తో కర్నాటక
భాషలో ధారావాహిక కవిత వెలిసింది కదా ‘’అని స్పుటంగా చెప్పారు . వఝలవారు
కర్నాటక ఆంద్ర లిపులలోని సమానత్వాన్ని కూడా చర్చించారు .ఇలా సమానంగా ఉన్న
ఈ రెండుభాషల లిపులను చూసి , నన్నయ తెలుగు లిపికి ప్రత్యేకత ఉండాలని భావించి
కొన్ని మార్పులు చేశాడని చెప్పి, అప్పకవీయం లోని ‘’అప్పకవి పుస్త కే స్థితంఆంద్ర
లిప్యుద్దా రకం శ్లో క త్రయం ‘’అని ‘’బాలేందు పరిధి శృంగవర్త కుశ గ్రంథి దాత్ర పరశు
సమాః’’వంటి శ్లో కాలను ఉద్ధ రించి చూపించారు .ఈరెండుభాషలలో అలఘు లకారం వేరు
అనీ ,ళకారం వేరని చింతామణిలో నన్నయ చెప్పాడని ,ఈ విషయంలో ఆయన కర్నాటక
సంప్రదాయం పాటించాడని ,కర్నాటక శబ్దా ను శాసనం140 సూత్రవ్యాఖ్యఉదాహరించారు
.అంటే వఝలవారు అప్పటికే కోరాడ వారి గ్రంథాన్ని చూసే ఉంటారు కనుక రామకృష్ణ య్య
గారి’ఆంద్ర –కన్నడ సందాన పధ్ధ తి ‘’ని వఝల చిన సీతారామ శాస్త్రిగారు పెద్దమనసుతో
సాదుమార్గ ం గా స్వీకరించి బలపరిచారు అని శేషేంద్ర శర్మ గట్టిగా చెప్పాడు .
ఆధారం –కోరాడ రామకృష్ణ య్యగారి శతజయంతి ప్రత్యేక సంచికలో గుంటూరు శేషేంద్ర శర్మ
రాసిన ‘’కవిత్రయానికి కరదీపిక ‘’వ్యాసం .
రామకృష్ణ య్య గారు చూపిన దారిలో వెళ్ళిన తర్వాతివారు ఆశ్చర్యకర విషయాలు
చాలా గ్రహించి తెలియజేశారు .ఉత్పల,చంపక మాలలను కన్నడం నుంచి ఎలా
నన్నయగారు తీసుకొన్నారో చూస్తే ఆశ్చర్యమేస్తు ంది .కన్నడ ఉత్పలమాల
–‘’వ్యాసమునీంద్ర రుంద్ర వచనామృత వాగనీసు వె౦కవి –భ్యాసనె నెంబ గర్భ మెనగిల్ల
‘’పంపని చంపకమాల ‘’కతెసిరిదాదొ డం కథయె మెయ్ గిడలీయ దెముం
సమస్త భారతమున పూర్వమాగె వలె పెరద
్ర కవీశ్వర రెల్ల వర్ణకంకతెయొళొడం బడం’’(పంప
).ఇక కన్నడ కందం అందం చూద్దా ం –‘’మిగె కన్నడ కబ్బ౦ గళొ,ళగణిత గుణగద్య పద్య
సమ్మిశ్రితమం-నిగదిసువర్గ ద్య కథా ప్రగీతి యంత చ్చిరంతనా చార్యర్కళ్’’.9 వ శతాబ్ది
నృపతుంగ’’ కవిరాజమార్గ ‘’గ్రంథంలో నుంచి మన కవులు చాలా కన్నడ శబ్దా లు తీసుకొని
వాడటం చూపించబడింది .’’చోళ నాళికకాక క్షోణీ తలేశ ‘’అని పండితారాధ్య చరితల
్ర ో
ప్రయోగం ఉందని చూపి౦చాడు శేషేంద్ర శర్మ ..చోళ నాలిక అంటే జొన్నలు, నాలుకతో అని
వేటూరి వారు అర్ధం చెప్పారు .జోళ అంటే కన్నడం లో జొన్నలు .’’జొన్నలు గొన్న
ఋణంబు నీగెదన్’’అని నన్ని చోడుడు కుమార సంభవం లో రాసినదానికి పంప భారతం
లో ‘’జోళమ నెంతునీగు ‘’లేక రన్న భారతం లో ‘’జోళదిపారియం ‘’అనేది మూలం అయి
ఉంటుందని శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి గారు చెప్పారని శేషేన్ ఉవాచ .వీరే నన్నయ
,తిక్కనలు కూడా పంపభారతాన్ని పద్య నిర్మాణం లోనూ ,అలంకార ప్రయోగాల్లో నూ ఎలా
అనుసరించారని తమ కుమార సంభవ పరిశోధన గ్రంథంలో చూపించారు .నన్ని చోడుడు
‘’నేలయు నింగియు తాళము గా వాయింప , నెండమావులబట్టి బండవలయు ‘అని
సీసపద్యం రాశాడు .పాల్కురికి సో మన ‘’వెట్టన నేలకు నింగి కి సూత్రపట్ట మే కాళ్ళను బట్ట
తలలను ‘’అని రాశాడు .తిక్కన ‘’నేలయు నింగియు తాళముల్ గా జేసి,యేపున రేగి
వాయించి యాడ ‘’అన్నాడు విరాటపర్వం లో . ’నేలయు నింగియు తాళముల్’’అనే పధ్ధ తి
కర్ణా ట కవి నయసేనుడు రాసిన ‘’ధర్మామృతం ‘’అనే కావ్యం లో ఉందట .1112 కాలం
వాడైన నయ సేనుడు ‘’ధరణి చక్రము వియత్త ళము మగంటిక్కువర్ ముంచ నచ్చరి
యప్పంతు’’—అని రాశాడట .
‘’మీలో మీరు భావిస్తు న్న బద్ద కాన్ని వదిలించి ,కర్త వ్యం లోకి దింపి,ఈ కదా స్రవంతిని
నిస్పృహ ఎడారి దారిలో ఇంకి పో కుండా వెలువరించటానికి ప్రో త్సాహ పరచిన ‘’విజయ
భావన ‘’వారు అభి నందనీయులు .’’మీ భావన విజయం ‘’చేయాలనే వారి సత్ సంకల్పం
.మిమ్మల్ని విజయం వైపు నడిపించి ,మీలోని సుప్త భావనలను ప్రదీప్తం చేసింది .ఆంద్ర
సాహితీ లోకానికి ఒక అమూల్య రచనను అందించింది .ప్రేరణ మానవులను ఏ ఉన్నత
స్తితి కైనా తీసుకొని వెళ్తు ంది అన్నదానికి ఇది ఉదాహరణ .సహృదయులైన మీరు అందరికి
స్నేహ పాత్రు లు .మీ సన్నిధానం ఒక సుమధుర లోకమే .కాలం ఎలా గడిచి పో తుందో
చెప్పలేము .అదొ క అనిర్వచనీయ అనుభూతి .ఆ ఆనందాన్ని మీ ద్వారా పొ ందిన నాకు
వేరే సాక్ష్యం అక్కర్లేదు .
మీ కధా ద్వాదశాదిత్యుల్ని లోకం పైకి తరలించారు .భావుకత ,సృజనాత్మకత తగ్గి
పో తున్న కధలు వస్తు న్న సమయం లో మీ ఆదిత్యుల కాంతి చ్చటలు దివ్యం గా
ప్రభావితం చేసి కొత్త వెలుగుల నిస్తా యి .సందేహం లేదు .ఇవన్నీ పూర్వమే ప్రచురితాలైనా
గుది గుచ్చి ,ఏర్చి కూర్చిన ఈ సరం ముత్యాల సరం ఓ వరం .మీ కధను మీ శ్రీమతి గారికి
అంకితం చేయటమూ ఓ ప్రత్యేకతే .మీ అర్ధా ంగి ప్రో త్సాహం మీకు కొండంత శక్తి .ఆమె
వల్ల నే మీ సాహిత్య వ్యాసంగం నిరాటంకం గా సాగిపో తోంది .దానికి కృతజ్ఞ తా భావమే ఈ
సమర్పణ .పుస్త కం కూడా మీమనసులా స్వచ్చంగా ,లోప రహితం గా ఉంది .
‘’దిగి వచ్చిన ‘’కధ లో కృష్ణ మూర్తి కమ్మర్షియల్ టాక్స్ ఉద్యోగి .జీవితం లో
కస్ట పడి పైకి వచ్చినా నిండుకుండలా ఉన్నా ,కమ్మర్షియల్ గా జీవితాన్ని కాష్ చేసుకోలేక
పో యిన అభాగ్యుడు .దాంపత్య సుఖమూ అవసరమే కదా .భార్య అభీష్టా లు తీర్చాలన్న
విషయం ఆలోచించలేక పో యాడు .ఆమెకు అదొ క అసంతృప్తి .అది బీజం గా ఉండి
మొలకెత్తి ఆమె పాలిటి ఓ వృక్షమే అయింది .ఆ నీడలో నిలువ లేక పో యింది .మొహం
ఆమెను మోహన రావు రూపం లో ఆవహించింది .ఆ మాయ లో పడి గాడి తప్పింది
.తప్పు తెలిసింది కాని అప్పటికే ఆలస్య మై పో యింది .వంటలక్క గా జీవితం గడపాలని
నిర్ణయించుకొని ,భర్త పంచ నే చేరింది .అనుకో కుండా కాలమూ ,అవకాశమూ ,అవసరం
ఆ భార్యా భర్త ల్ని కలిపింది .కష్ట పడకుండా ,కనకుండా కొడుకూ లభించాడు .ఆ ఆనందం
శాశ్వత మైంది .క్షణికా నందం జీవితాన్ని అస్థ వ్యస్త ం చేసింది అతనికీ ఆమెకు కాలం కలిసి
వచ్చింది .మళ్ళీ ఆనందం అరుంధతి రూపం లో దిగి వచ్చింది .ఆశల ఆకాశం లో
చిక్కుకున్న ఆమె స్వంత స్తితి తెలియ టానికి చాలా సమయం పట్టింది .తప్పని సరి గా
నేలకు దిగి వచ్చింది .ఈ కధలో పేర్లు చాలా బాగా నప్పాయి .మోహన రావు మాటల్లో
మొహం ,ఆడదాన్ని మాటలతో మోసం చేసే నేర్పు ఉన్న వాడు .కృష్ణ మూర్తి నిండు కుండ
.కస్టా ల కడలి ఈదిన వాడు .అయితే ఆ మహానుభావుడికున్న ‘’దక్షిణ నాయకత్వం
‘’లేనిఅమాయకుడు .ఉద్ధ రించే ఓపికా ,జ్ఞా నం ఉన్న వాడు .ఇక అరుంధతి గురించి
ఇప్పటిదాకా చెప్పిందే .మంచి ముగింపు దిశగా కద చక్కగా నడిపారు విశ్వనాధ వారి
చెలియలి కట్ట లా సాగి చివరికి సుఖాంతమయింది ..ఆదర్శాన్ని ఆచరణ లో చూపారు
.సంతోషం ..
‘’దరిదం్ర ‘’పేరూ తమాషాగానే సరిపో యింది కధకు ..శేషగిరి పేరు రామ మూర్తికి రామ
మూర్తి పేరు శేషగిరికి మారిస్తే బాగుండేది అని పించింది .వాడికి శేషం గా మిగిలింది ‘’గిరి
అంతటి దరిదం్ర ‘’అని పించేది .అని నా అభిప్రా యం సుమండీ .’’we can eradicate
poverty but we cannot eradicate the feeing of poverty ‘’అన్నదాన్ని రుజువు
చేసన
ి కద ఇది .
‘’అర్ధ రూపాయి ‘’కధ లో మానవత్వం ఎప్పటి కైనా జయిస్తు ందన్న ఆశకల్పిస్తు ంది
.ఆసురీ శక్తు లపై మానవత్వం విజయం సాధించాలి అన్న ఆశకు ,సత్యానికి దివిటీ ఈ కద
.సత్యమూర్తి పేరు అతన్ని ఎప్పుడూ ‘’రాంగ్ ట్రా క్ ‘’నుంచి మళ్ళిస్తూ ,మంచి మార్గ ం లో
పడేస్తు ంది .అందుకే తాత్కాలికం గా తప్పు చేసన
ి ా ,దరిద్రు డి దగ్గ ర ఓ అర్ధ రూపాయి
దొ ంగిలించి భార్యకు బ్రెడ్ కొందామని వెళ్ళినా ,అంతరాత్మ అతన్ని ప్రశ్నిస్తూ నే ఉంది .’’ఇది
పద్ధ తి కాదు ‘’అని హెచ్చరిస్తూ నే ఉంది .మనస్సును బుద్ధి జయించి ,తన తప్పు
తెలుసుకొన్నాడు .చక్కని సంఘర్షణ ను అద్భుతం గా శిల్పీకరించారండీ మీరు ..’’అర్ధ
రూపాయి ‘’అనటం లో దానికి విలువ లేకపో యినా ,విలువను కల్పించి ,చిరంజీవి ని
చేశారు .దరిదం్ర ఎవరి నైనా నీచం గా ప్రవర్తిమ్పజేస్తు ంది .కాని దాన్ని,దాని పరీక్షల్ని
తట్టు కోవాలి .అప్పుడే అంతిమ విజయం .మానవత్వం మాయ మైతే ప్రపంచం లో మనిషి
మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుంది .
వైవిధ్య వంత మైన కధాంశాలను ఎన్నుకొని ఉదాత్త తను ఆదర్శం గా భావించి
సమాజం కోసం దేశాన్ని ‘’స్లో గన్ ‘’పరంగా ,ఇవ్వకుండా ,విశ్లేషన పరం గా ఇచ్చి ,లోతైన
భావాలను వ్యాపింపజేసిన మీ కధలు ఆణి ముత్యాలు .ఓ కవి ఓ పండితుడు ,బహుభాష
వేత్త ,ముఖ్యం గా రామాయణ రహస్యాలను ఆకళించుకొన్న వివేక మూర్తి ,అయిన మీరు
తాత్విక దృక్పధం తో రాసిన కధలు భారతీయతకు అద్ద ం పట్టా యి .ఇవన్నీ ఆంధ్ర దేశం లో
ఎక్కడో అక్కడ జరిగే ఉంటాయి .అక్షర రూపం దాల్చి ‘’అక్షరం, అక్షయం ‘’అయాయి
. .ఆంగ్ల ం లో సాటి లేని మీరు ఒక్క ఆంగ్ల పదం కూడా కధనం లోకి చొచ్చుకు రాకుండా
తీసుకొన్న జాగ్రత్తకు తెలుగు జాతి యావత్తు గర్వ పడుతుంది .తీయని తెలుగు కధ
చదివా మన్న ఆనందాన్ని ,సంతృప్తిని మీరు పా ఠకులకు మిగిల్చారు .మీ కృషి ప్రశంశ
నీయం .
నుంచి ఆయన రచన పై ధారా వాహిక ను ప్రా రంభిస్తు న్నానని తెలియ జేయటానికి
ఇది శ్రీ సంజీవ దేవ్ శత జయంతి సంవత్సరం ఆయన తో నాకు మొదటి పరిచయం పది
హేనేల్ల కిందట ఉత్త రం ద్వారా జరిగింది ఆయన రచనలు చదివి ,ఆ రచనా విధానం పై
పేరడీ గా ఒక కార్డు ముక్క ఆయనకు రాశాను .అందులో నా వ్యంగ్యం స్పుటం గా నే
జోడించాను .పెద్ద మనసున్న సంజీవ దేవ్ దాన్ని ‘’లైట్ ‘’తీసుకొని ముత్యాల కోవ వంటి
దస్తూ రితో ప్రత్యుత్త రమిచ్చారు అందులో నేను రాసిన దాని పై కోపం, ద్వేషం ఏమీ లేవు
అప్పుడు నేనే సిగ్గు పడ్డా ను .మా బావ మరిది ఆనంద్ దగ్గ రున్న ఆయన రసరేఖలు తెగిన
జ్ఞా పకాలు మొదలైన రచనలు చదివాను .ఎంత సృజన శీలియో తెలిసింది .స్వయం గా
చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి పో యిన మన ముందున్న మరో ఆలోచనా పరుడు
అని పించింది డాక్టర్ జి.వి.కృష్ణా రావు గారి తర్వాత అంతటి మేధస్సు ,ప్రజ్ఞా ,ప్రదర్శించి
ప్రజాభిమానం చూరగొన్న సాహితీ మూర్తి అని పించింది .ఆయన పెయింటింగ్స్ ను నేను
చూసిన తర్వాత చిత్ర రచనలో ‘’అ ఆ’’ లు కూడా రాని నాకు ఆ చిత్రా లలో పరమాద్భుత
మైన వేగం, ధృతి ఉన్నట్ల ని పించి మా బావ మరిది నిఅడిగితే ‘’నిజమే బావా !భలే కనీ
పెట్టా వే ‘’అన్నాడు .
మిత్రు డు, విమర్శక శిరో మణి స్వర్గీయ టి.ఎల్ .కాంతా రావు సంజీవ దేవ్ గురించి
కధలూ గాధలుగా చెప్పే వాడు ప్రతి సంక్రా ంతికి తుమ్మ పూడి లో సంజీవ దేవ్ ఇంట
వందలాది సాహితీ వేత్తలు నలుమూలల నుండి వచ్చి సభలూ సమావేశాలు
నిర్వహిస్తా రని తాను చాలా సార్లు వెళ్లి పాల్గో న్నానై చెప్పే వాడు .నాకూ వెళ్ళాలనే అని
పించినా వెళ్ళ లేక పో యాను .తర్వాతనేను ‘’తెగన
ి జ్ఞా పకాలు ‘’చదివినప్పుడు కొన్ని
పేజీలు చదవగానే ఒక ఆలోచన వచ్చింది సంజీవ దేవ్ పై ఇంత మంది స్త్రీల ప్రభావం
ఉందా ?అని ఆశ్చర్యమూ కలిగింది .చదవటం పూర్తీ కాగానే పైన పెట్టిన హెడ్డింగ్ పెట్టి మళ్ళీ
ఒక సారి చదివి ఆ విశేషాలన్నీ నాకోసమే నేను రాసుకోన్నాను .3-5-1991 లో దీన్ని
రాయటం మొదలు పెట్టి నాలుగైదు రోజుల్లో పూర్తీ చేశాను ఖచ్చితం గా ఎప్పుడు పూర్తీ
చేశానో రాయలేదు .నేను నా కవితలు ,వ్యాసాలూ అన్నీ పాత డై రీలలో రాసే అలవాటు
నాకు ఉంది అందులోనే రాశాను .చివర రాసిన డేట్ నేను రాయటం మరిచానాను
కొంటాను .లేక ఇంకా రాయాల్సింది ఉంది ఆపెశానో గుర్తు లేదు .
సంజీవ దేవ్ ఇంటి పేరు సూర్యదేవర .ఇది ఎవరికి గుర్తు ండదు కారణం ఆయన సంజీవ
దేవ్ గా నే అందరికి ఆప్తు డు ఇంటి పేరుతొ పనిలేని వాడాయన .3-7-1914 లో
వెంకాయమ్మ ,రామ దేవా రాయ గార్ల కు సంజీవ దేవ్ జన్మించాడు .చిన్న తనం లోనే
తల్లిని కోల్పోతే బాబాయి దియాసఫిస్ట్ అయిన చిన వెంకట క్రిష్నయ్య పెంచాడు .కృష్ణా
జిల్లా కోనాయ పాలెం లో ప్రా ధమిక విద్య నేర్చాడు .అనిబి సెంట్ ,జిడ్డు కృష్ణ మూర్తి
అరబిందో టాగూర్ రచనలను అధ్యయనం చేశాడు అన్నిటిని స్వయం కృషి తో నేర్చి విద్యా
వంతు డయ్యాడు స్వామి రామ తీర్ధ ,రచనలు రామ కృష్ణా మిషన్ వారి గ్రంధాలన్నీ
పరిశీలనతో జీర్ణించుకొన్నాడు 1950 లో శ్రీమతి సులోచన ను అర్ధా ంగిగా చేసుకొన్నాడు
26 ఏళ్ళ వయసు లో ఇల్లు వదిలి ఉత్త ర భారత దేశం అంతా తిరిగాడు
హిమాలయాలకు వెళ్లి వాటి సహజ సిద్ధ సౌందర్యానికి ముగ్ధు డయ్యాడు అక్కడి రామ
కృష్ణా మిషన్ లో గడిపాడు కులూ లోయ సౌందర్యానికి ప్రభావితుడయ్యాడు వీటి నన్నిటిని
చిత్రా లుగా గీశాడు ఇంగ్లిష్ ఫ్రెంచ్ హిందీ బెంగాలి జపాన్ భాషలను అతి సునాయాసం గా
నేర్చుకొన్నాడు కులూ వాలీ లో ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ చిత్రక
్ర ారుడు నికాలస్ రోరిచ్ తో
గొప్ప పరిచయ మేర్పడింది ఆయన అతిధిగా ఉన్నాడు
1939 నుంచి సంజీవ దేవ్ రచనా వ్యాసంగం ప్రా రంభించాడు పుంఖాను పున్ఖ ం గా రాసి
చదువరులకు చేరు వయ్యాడు తన అనుభవాలను జ్ఞా పకాలను ఆంద్ర ప్రభ డైలీ లో ధారా
వాహికం గా రాసి మెప్పు పొ ందాడు వాటిని దాని సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు
ఆధ్వర్యం లో మద్రా స్ లో ముద్రించాడు ఏ స్కూలు ,కాలేజి, యూని వర్సిటి లలోను
చదవని విజ్ఞా ని ,రచయిత సంజీవ దేవ్ .చిత్రకారుడు ,రచయిత కవి ,పెయింటర్ ఫో టోగ్రఫీ
కళా వేది,ఆంద్ర ఆంగ్లా లలో అనన్య సదృశం గా మాట్లా డగలడు రాయ గల చాతుర్యమూ
సంజీవ దేవ్కున్నది . .
సంజీవ దేవ్ అనేక ప్రసిద్ధ భారతీయ పాశ్చాత్య రచయితల తో పరిచయం ఉంది
ముఖ్యంగా రాహుల్ సాన్క్రుత్యాన్ ,అసిత్ కుమార్ హాల్దా ర్ తో అయన కు చిరస్మరణీయ
మైన స్నేహం ఉంది
చలం ఉత్త ్తరాలకు ప్రత్యక ఉపో ద్ఘా తం రాశాడు సంజీవ దేవ్ .సంజీవ దేవ్ని నివశించిన
తుమ్మ పూడి ఒక ‘’పిలి గ్రిం సెంటరే’’ అయింది .సంజీవ దేవ్ విజయ వాడ లో ఏర్పడిన
అకాడెమి ఆర్ట్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు .లలిత కళా అకాడెమి కి మెంబర్ అయ్యాడు .కేంద్ర
సాహిత్య అకాడెమి ఆర్తిస్త్స్ట్రి అసో సియష
ే న్ లో సభ్యత్వం ఇచ్చి గౌరవించారు .అమెరికన్
ఫిలసాఫికల్ అసో సియేషన్ సభ్యుడు .ఆంద్ర ప్రదేశ ఫెడరేషన్ ఆఫ్ ఫో టోగ్రఫీ కి
ఉపాధ్యక్షుడు .ఆల్ ఇండియా ఫొ టోగ్రా ఫిక్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు .ఈ గౌరవాలు
గుర్తింపులు అన్నీ ఆయనకు 1960 నుంచే ఇవి లభించాయి 1990 లో అమెరికా లోని
తానా సభలకు వెళ్లి సన్మానం పొ ందాడు జెన్, బుద్ధిజం ,మొదలైన వివిధ మత గ్రంధాలన్నీ
ఆయనకు సుపరిచితం దేని నైనా సులభం గా వ్యాఖ్యానించే నేర్పు సంజీవ దేవ్ ది.. 1999
ఆగస్ట్28 న డెబ్భై మూడేళ్ళ వయసులో సంజీవ దేవ్ అమరుడైనాడు .అయన శతాబ్ది ని
అత్యంత ఘనం గా నిర్వహించే ఏర్పాట్ల లో అభిమానులున్నారు .
తెలుగు భాషా దినోత్సవ శుభా కాంక్షల తో (నేడే గిడుగు రామ మూర్తి గారి 151 వ
జయంతి )
తెగిన జ్ఞా పకాలలో ‘’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -2
ఏ కళా కారుని ,లేక ప్రముఖుని విజయాని కైనా ఒక అదృశ్య శక్తి ,లేక అదృశ్య మహిళ
,లేక దృశ్య మహిళ తోడ్పాటు కాని ప్రభావం కాని ఉంటుంది అని అందరూ చెప్పే మాటే
.ఆమె తల్లి కావచ్చు ,భార్య కావచ్చు ,లేక ప్రియురాలో స్నేహితురాలో కావచ్చు గురువు,
వొదినాఎవరైనా కావచ్చు .వారి ప్రభావ ,ప్రో ద్బలాల వల్ల ఆయా రచయితలు ,కళా కారులు
‘’లో శ్రీ సంజీవ దేవ్ పై నారీ ప్రా భావాన్ని చూపించటమే ఈ వ్యాసం ధ్యేయం
చిన్నతనం లోనే సంజీవ దేవ్ మాత్రు మూర్తి వెంకాయమ్మ కృష్ణా జిల్లా కోనాయ
పాలెం లో మరణించారు . జనం వచ్చి చూసి పో తున్నారు . ఆమె పుట్టింటి వారిని
చూసి కార్చిన కన్నీటి కంటే –జీవించి ఉన్న నన్ను చూసే ఎక్కువ కన్నీరు కార్చారు
‘’అంటారు ఆ సన్ని వేశాన్ని గుర్తు కు చేసుకొంటూ సంజీవ దేవ్ ..మరణానంతర శాస్త ం్ర లో
‘’చని పో యిన వాళ్ళు కూడా బంధు మిత్రు ల వియోగం వల్ల బాధ పాడుతారు ‘’అని
హృదయ తాపానికి గురి చేసి వెళ్ళింది ఆయన తల్లి .గుండె దిటవు చేసుకొని జీవిత యాత్ర
సాగించాడు సంజీవ దేవ్ అమ్మ మరణం లోని లోటు ఇంకా తెలియని వయసు అది
చెల్లి
తనకో చెల్లెలిని ప్రసవించి ఇచ్చి ,వ్యాధితో సంజీవ దేవ్ తల్లి చనిపో యింది .చెల్లి ని చూస్తె
,తల్లి జ్ఞా పకం వచ్చేది .చెల్లి దగ్గ రే కాలక్షేపం చేసే వాడు .’’చెల్లి లో అమ్మ ను చూడ సాగాను
‘’అని చెప్పుకొన్నాడు .రెండో నెలలో చిన్నారి చెల్లి తన వైపు చూస్తె ‘’చెల్లి నాలో అమ్మను
చూసేది కాబో లు ‘’అని ఊరడింపు పొ ందే వాడు .తన చెల్లి తన కంటే అందం గా ఉంది .అనే
అందరు అనే మాటలో ఎక్కువ ఆనందం పొ ందే వాడు .’’తన గొప్పతనం అనే స్వార్ధా న్ని
దాటి తన గొప్పదనాన్ని ఇతరులు చూసి ఆనందించేట్లు చేస్తు ంది ప్రేమ ‘’ అంటాడు .జబ్బు
చేసి చెల్లి కూడా మరణించింది .తాను కూడా చెల్లి తో అమ్మ దగ్గ రకు పో తే బాగుండును
అనుకొనే వాడు .తల్లీ చెల్లీ పో వటం తో అంతా శూన్యం గా కన్పించేది అ చిన్నారి మనసుకు
సంజీవ దేవ్ పెద తల్లి (సుబ్బయ్య గారి భార్య ),అమ్మమ్మల వద్దే చిన్నతనం గడిచింది
.వారికి మాత్రం సంజీవ దేవ్ ను చూడగానే అతని తల్లి జ్ఞా పకం వచ్చి విపరీతం గా కన్నీరు
కార్చే వారు .అయితే తెలిసిన వాళ్ళు కనుక కుర్రా డు బాధ పడతారని గుడ్ల నీరు
కుక్కుకొని నవ్వు మొహాలు పెట్టె వారు .ఈ విధం గా తాను అందరి జాలిని పొ ందాను
కొత్త హెడ్ మాస్టా రు కొండూరు సుబ్బారావు బాగానే చదువు చెప్పే వాడు .ఆయనకు
భార్యకు క్షణం పడేది కాదు .చేతిలో ఏది ఉంటె దానితో ఆమె ను కొట్టే వాడు .ఇది సంజీవ
కమలక్కయ్య
సంజీవ దేవ్ పెత్తల్లి కూతురే కమలాంబ .సంగీతం నేర్చుకోనేది .పంతులు గారు ఇంటికి
వచ్చి హార్మోనియం నేర్పేవాడు .అప్పుడు సంజేవ దేవ్ జబ్బు పడి మంచం లో ఉన్నాడు
సంజీవ దేవ్ చదువు కొంతకాలం బాలికా పాఠ శాలలో జరిగింది .అమ్మాయిలూ చాలా
లాంటిది ‘’అని భాష్యం చెప్పాడు .ఆడపిల్లలు ఈ మగపిల్లా డి మాటలు ఆసక్తిగా వినే వారు
చెప్పి నట్లు చేసే వారు .కాని మగ పిల్లలు ఈయన మాట వినని గడుగ్గా యలు .ఆడ పిల్ల
లందరూ చిన్న వాళ్లై నా ‘’నా కంటే తాము పెద్ద వాళ్ళు గా ,వాళ్ళ కంటే నేను చిన్న వాడిని
అన్నట్లు చూసే వారు ‘’అని చెప్పుకొన్నాడు ఇది భవిష్యత్తు లో చాలా మందిని కలిపి
స్నేహఝరి ని పారించింది .
’తెగిన జ్ఞా పకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు –3
సంజీవ దేవ్ తల్లి చని పో యిన మూడేళ్ళకు తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఒక
ఏడాదే కాపరం చేసి చని పో యింది .తృతీయం చేసుకొన్నాడు తండ్రి .’’తండ్రి పెళ్లి , కొడుకు
చూడ కూడదు ‘’అనే నియమం ఉన్నందున కొడుకును తన పెళ్ళికి తండ్రి తీసుకు వెల్ల
లేదు దీని పై ‘’తండ్రి వివాహం కొడుకు చూడ టం వింత కదూ .అసలు తండ్రి వివాహ
అవగాహనే ఉంది ఈ కుర్రా డికి .’’మగ వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొంటుంటే ఆడ వాళ్ళు
ఒకసారి కోనాయ పాలెం నుంచి తుమ్మ పూడి వస్తు న్నాడు సంజీవ్ .బస్సు లో
ఒకామె పక్కన కూర్చున్నాడు .’’అందని అందం ఏదో అంది నట్లు ‘’అని పించింది .ఆమె
మాటలలలో ఇతన్ని తన వూరు వచ్చి తన దగ్గ రుండి చదువు కొమ్మంది .ఏం చెప్పాలో
తెలియక నవ్వాడు .ఆమెను ఏ వూరు అని అడగ లేక పో యాడు .అయితే వెళ్ళటానికి
దిగి వెళ్ళిన తర్వాత ‘’హృదయం లో శూన్యత ‘’కనీ పించింది .ఆమె చిరునవ్వు ,మాటల
కొండల వాడు కనీసం స్త్రీల జుట్టు అయినా స్వీకరించా కుండా ఉంటె ,స్త్రీ సమాజానికి
,తద్వారా పురుష సమాజానికీ ఎంత మేలు చేసే వాడు ?’’అను కొన్నాడు ఈ గుండ్ల కు
కనీసం రెండేళ్ళ దాకా మల్లె ,మందార పుష్పాల అనుభవం ఉండదని ‘’పుష్ప విలాపం’’గా
బాధ ప్రకటించాడు సౌందర్యా రాధకుడైన రచయిత సంజీవ దేవ్ .’’అయినా ఏడు కొండల
మద్రా స్ లో అడయార్ దివ్య జ్ఞా న సమావేశాలకు సంజీవ దేవ్ వెళ్ళాడు .అనిబిసెంట్
వేస్తా రు కాని బిసెంట్ మాత్రం ‘’జలతారు అంచుల ఉత్త రీయాన్ని మడతలతో మెడకు రెండు
వైపులా కిందికి వేలాడేసింది ‘’అని ఆశ్చర్య పో యాడు .కాని ఆమె ఉపన్య సిస్తు ంటే ‘’అగ్ని
కణాలు కురుస్తు న్నట్లు న్నాయి ‘’అని భావించాడు .మంచి ఉపన్యాసం అంటే ఎలా
గమ్యం ,లక్ష్యం లేని జీవితం గడుపుతున్నాడు దేవ్ తుమ్మ పూడిలో .వేళ కింత తిండి
తినటం తిరగటం .ఇదీ కార్యక్రమం -ఇదే కార్యక్రమం .ఈ రక మైన జీవితం పెంపుడు తల్లి
రాజ్య లక్షమ్మ గారికి వ్యర్ధం అని పించింది .ఒక సారి కళ్ళు యెర్ర జేసి ‘’పెత్తనాలయ్యాయా
?’’ అని కసిరింది మనసుకు కష్ట ం గా ఉన్నా ఏమీ అనే వాడు కాదు .ఏదైనా అనడ మా
అనక పో వటమా అనే సందేహం లో కొట్టు మిట్టా డాడు .అందుకని ఇంటికి రావటం
పో యే వాడు .అందుకని ఆమె తో’’ కట్టే కొట్టే ‘’లాగా అతి తక్కువ గా మాట్లా డే వాడు ..ఎలా
చెప్పి యేమని మెప్పించగలడు ఆమెను ?అయనా ఆమె ఊరుకొనేది కాదు .ఈ విధం గా
వేటాడి తెచ్చిన ఉడుము లను ,ఉడ త లను కాల్చి ఆడ వాళ్ళు కూర చేసే వారు .ఒక
భరించ లేక పో యాడు .అందులో నాగోజి అనే అతని పదమూడేళ్ళ కూతురు కూడా ఉంది
.ఆ పిల్ల రంగు రూపం మాట ,నడక ఎంతో అందంగా ఉన్నాయని పించింది .అయితే’’ ఆ
సుందర వదన’’ కాల్చిన ఉడుములు తింటుంటే సంజీవ్ కు కంపర మెత్తు కోచ్చింది .’’‘’అని
ఆమె సౌందర్యం అంతా కురూపం గా మారి ఆయింది ‘’అని అనుకోని బాధ పడ్డా డు .అది
మొదలు ఆ పిల్ల కనీ పిస్తే భయ పడే వాడు .ఆహారపు అలవాటు కూడా సౌందర్యం లో
‘’తెగిన జ్ఞా పకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -4
హిమాలయాలలో ‘’మయా వతి ‘’లో సంజీవ దేవ్ ఉండగా ఒక రోజు డాక్టర్ కమలా నంద
దగ్గ రకు కాలక్షేపానికి వెళ్ళాడు .ఆ ప్రా ంతం లో సుఖ వ్యాదులేక్కువ .రోగులు వస్తు న్నారు
వెళ్తు న్నారు .ఇంతలో 18 ఏళ్ళ నవ యువతి వచ్చింది .పెద్ద కళ్ళతో ,అందమైన పళ్ళ తో
గులాబి రంగు శరీర చాయతో వచ్చి దగ్గ ర కూర్చుంది .అతనికి ‘’హిమగిరి తనయ మహా
దేవుని గురించి చేస్తు న్న తపసు వదిలి తన వ్యాధికి అక్కడ దొ రకని మందు కోసం
వచ్చిందా /’’?అని పించింది ఆమెను చూస్తూ గడిపాడు కాలం .ఆమెకూడా చూస్తూ నే
ఉంది ‘’అయితే ఆమె పైకి యెంత రామణీయకం గా గోచరిస్తో ందో ,ఆమె ఆరోగ్యం అంత
మంచిది కాదు ‘’అని గ్రహించాడు అందమైన కళ్ళ కింద నల్ల ని గుంటలు ఉన్నాయి ముఖం
మీది చర్మం లో మలినం కన్పిస్తో ంది .నిటారుగా కూర్చో లేక వొరిగి పో యింది. లోనికి వెళ్లి
‘’డూష్’’చేయించుకొని వెళ్లి పో యింది .డాక్టర్ సంజీవ దేవ్ డాక్టర్ కమలా నంద నువిషయం
ఏమిటి అని అడిగాడు .ఆమె గనేరియా తో బాధ పడుతోందని డాక్టర్ చెప్పాడు ఆమె
వెళ్ళేప్పుడు ఇతన్ని చూసి మరీ వెళ్ళింది .’’ఆమె మీద జాలితో కూడిన గౌరవం’’కలిగింది
.అందమైన దేహం లో అవ్యక్త మైన వ్యాధి ఎలా ఉంటుందో దేవ్ గ్రహించాడు .
దేవ్ గుర్రం పై ‘’ష త్ నగర్ ‘’చేరాడు .లాల్ చంద్ అనే అతను తోడున్నాడు
.అవివాహితుడు .హిమాలయా ప్రా ంతాలలో లేత వయసులోనే పెళ్ళిళ్ళు జరుగుతాయి
.కాని ఇతని కి పెళ్లి కాలేదు .కారణం ఏమిటని సంజీవ్ అడిగాడు .అతని తండ్రికి ఇద్ద రు
పెళ్ళాలు .ఇతను పెద్ద భార్య కొడుకు .సవతి తల్లికి పిల్లలు లేరు .పొ లం మీద వచ్చే
ఆదాయం తో భుక్తి గడవదు .సవతి తల్లి తనను స్వంత పిల్లా డిగా నే చూస్తో ంది .తండ్రి ఏ
పనీ చేయని సో మరి .జూదం ఆడి డబ్బు తగలేస్తా డు .అప్పుడు సంజీవ దేవ్ కు తనకూ
ఇలాంటి సవతి తల్లు లున్నారని జ్ఞా పకం వచ్చి ఊరట చెందాడు .
నీరజ
లక్నో లోని లలితా కళల విద్యాలయం లో అసిత్ కుమార్ హాల్దా ర్ దగ్గ ర చిత్ర కళ అభ్య
సిస్తు న్న బెంగాలి అమ్మాయే నీరజ .సంజీవ్ కంటే ఒక ఏడాది పెద్దది .’’స్నేహ పాత్ర
‘’.సుకోమల మైన వేదనలు ,సంవేదనలు కల హృదయం ఆమెది బలహీన మైన శరీరం
ఆమె మానసిక సౌందర్యానికి ప్రతి బింబమే ‘’నని భావించాడు .ఆమె తో నామం ,రూపం
అనే విషయాల పై చర్చించాడు .’’మన ఉభయుల్లో రూపాల కంటే నామాలు బాగున్నాయి
‘’అన్నాడు సంజీవ్.
ఒక రోజు అందరు కలిసి పిక్నిక్ కు వెళ్ళారు .గోమతీ తీరం .’’నీరజ స్నేహం అతనిలో
నూతన ప్రా ణాన్ని ,నూతనోత్సాహాన్ని ,జీవితం లో ఆశావాదాన్ని సృష్టించాయి ‘’.ఆమె లో
అనురక్తి విరక్తి ఉండేవి .హిమాలయాలలోఆనంద సాధనలో ఉండి పో వాలని నీరజ
తాపత్రయం .ఆమెలో ప్రవ్రు త్తి కంటే నివృత్తి ఎక్కువ అని గ్రహించాడు .ఒక పురుషుడు
,వివాహం కాని ఒక స్త్రీ ఒక చోట స్నేహితుల్లా గా నివసించటం సంభవం కాదా ?అని
అనుమాన పడ్డా డు .తుమ్మ పూడి వెళ్ళట మా ,మాయా వతి లో ఉండి పో వటమా ఏదీ
తేల్చుకోలేక పో తున్నాడు .ఈ ఆలోచన తో ఒక రోజు రాత్రంతా నిద్రే లేదు .మర్నాటి
మధ్యాహ్నం నీరజ కన్పించింది .ఇతని అశాంతికి కారణాన్ని అడిగింది .ఆమె కూడా ఏదీ
నిర్ణ యించుకోలేక పో తున్నానని చెప్పింది .అయినా ఇతన్ని తుమ్మ పూడి వెళ్లి పొ మ్మని
సలహా ఇచ్చింది .అతని వేదనకు సమాధానం లభించింది .సమస్య తీరింది .తుమ్మ పూడి
వెళ్ళటానికి నిర్ణయించుకొన్నాడు .ఇలా సమస్యల వలయం లో ‘’అతివ నీరజ అతనికి
సమాధాన రేఖ’’గా గోచరించింది .’’నీరజ తో కలిసి ఉండటం నివృత్తి అని ,నీరజ కు దూరం
గా ఉండటం ప్రవ్రు త్తి ‘’అనీ నిర్ధా రించుకొన్నాడు సంజీవ్
ఆ రోజు రాత్రి అతనికి దుస్వప్నం వచ్చింది .నీరజ చని పో యి నట్లు ,అంతా
దుఖిస్తు న్నట్లు కల .మర్నాడు తెలుసు కొంటె నీరజకు నిజం గానే జ్వరం వచ్చి నట్లు
తెలిసింది ఈ సంగతి ఆమె కు చెబితే ఆశ్చర్య పో యింది .’’జ్వరం వస్తు ంటేనే అజ్ఞా నం కాలి
పో యి జ్ఞా నోదయం కలుగదు ‘’అన్నాడు తను .దానికి సమాధానం గా ఆమె ‘’నీకు కు
జ్వరం రావటం లేదు కనుక నీలో జ్ఞా నం అస్త మిస్తో ందా?.నేను జ్ఞా నం నుంచి జ్ఞా నం లోకి ప్ర
వేసస
ి ్తు ంటే నీవు అజ్ఞా నం లోంచి అజ్ఞా నం లోకి ప్రవస
ే ిస్తు న్నట్లు ంది ‘’అన్నది ఆమె .ఇది
నిజమే నంటాడు దేవ్ .నీరజ ఇంటి నుంచి హిమాలయాలలోకి అంటే అజ్ఞా నం నుంచి
జ్ఞా నం లోకి వెళ్తో ంది తానేమో హిమాలయాల నుండి ఇంటికి అంటే జ్ఞా నం లో నుంచి
అజ్ఞా నం లోకి వెళ్తు న్నాడు .నీరజ జ్వరం తగ్గింది .సంజీవ్ ఆమెతో ‘’మంచం లో ఉండి
జ్ఞా నం పొ ందావు .మంచం దిగి అజ్ఞా నం లోకి ప్రవేశించావు ‘’అని చమత్కరించాడు .ఆమె
జవాబు చెప్ప కుండా తల ప్రక్కకు తిప్పుకోంది.
చిత్రకారుడు సంజీవ దేవ్ .సరస్సులో ఇంద్ర ధనుస్సు ప్రతి ఫలిస్తూ ఉంటుంది .ఒక నగ్న
సుందరి ఉత్తు ంగ స్త నాలతో ఆ నీటిలో ఉంది .ఈనీటిలో లో వికసించిన కమలాన్ని కుడి
చేత్తో స్వీకరిస్తూ ఎడమ చేతితో తన స్త నాన్ని తీసి ఇవ్వటానికి సిద్ధం గా ఉంటున్దా మే
.సరోవరానికి ఇవ్వటానికి తన నగ్న శరీరం లో’ సుందర కుఛ ద్వయం ‘’లో ఒక దాన్ని
సమర్పించటానికి ఆమె సిద్ధ పడిందన్న మాట .ఆ చిత్రం ఒక ‘’రూప రాశి ‘’లాగా ,ఒక ‘’వర్ణ
సంగీతం లాగా ‘’సంజీవ దేవ్ భావించాడు .ముగ్దు దయాడు .సౌందర్య దిద్రు క్ష పెరిగి స్రష్ట గా
ఆయన భార్య గొప్పగా ఆదరించేది .’’ఆహారాలు అల్పాహారాలు పెట్టి ఆనంద పరచే వారు
‘’అని పొ ంగి పో యాడు .దేవ్ ని ‘’త్వరలో పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడివి కమ్మని ‘’తరచూ
సంజీవ దేవ్ చూశాడు అయన ‘’బౌద్ధ సన్యాసి అయినా మాంసా హారి’’ అది లేనిదే ముద్దా
సాంకృత్యాయన్ .ప్రిన్సిపాల్ భార్య తెల్ల బో యింది .’’సన్యాసికి ఈ రుచి ఏమిటి “’అని విస్తు
పో యింది .ఆమె సంజీవ్ వైపు ఆశ్చర్యం గా చూసింది .రాహుల్ జీవిటం లోని ‘’ఈ వ్యతి రేక
తత్వాన్ని అర్ధం చేసుకో లేక పో తున్నాను ‘’అని బాధ పడ్డా డు బుద్ధ ం అంటే మహా
విశ్వాసం ఉన్న సంజీవ్ ..అదే మన భాషలో చెప్పా లంటే ‘’చెప్పేవి శ్రీ రంగ నీతులు –
.వారిలో రక్తి ఉంది ,కాంక్ష ఉంది .ప్రేమ ఉంది మానసిక ప్రేమ కట్ట లు తెగి నప్పుడు ‘’శారీర
దేవుడు రాదా కృష్ణు ల చేస్టలుగా వర్ణించాడు .ఇది శుద్ధ శృంగారం .దీనిని ఇలాగే
ప్రసిద్ధ నవలా కారుడు, చిత్ర కారుడు అడివి బాపి రాజు తో సంజీవ దేవ్ కుబెజవాడ
లో స్నేహం కుదిరింది .ఆయనకు వికలాన్గు రాలైన ఒక కుమార్తె ఉంది .ఆమె కూడా
మంచి చిత్ర కారిణి .ఆమె చిత్రా లు చూసి ‘’వయసుకు మించిన ప్రతిభ ,ఆ చిత్రా లలో
సీత
వదిలి పెట్ట టానికి వస్తా డు ఆమె ఏంతో మర్యాద చేస్తు ంది ‘’పాలు కలవని నీళ్ళు పాదాల
మాటల్లో యెంత సుందర మైన ప్రయోగం జరిగిందో అని ఆశ్చర్య పో తాడు సంజీవ్ .పాలు
కలిసిన నీళ్ళు అయితే పాదాలకు చీమలు పడతాయి ,నీళ్ళు కలిసిన పాలైతే తాగటానికి
రుచి గా ఉండవు .అందుకనే సీతమ్మ అంత జాగ్రత్త పడింది .అతిధి మర్యాదలు ఈ పదాల
నుండీ సీతమ్మ వారి నుండీ నేర్చుకోన్నాడేమో సంజీవ దేవ్ అని పిస్తు ంది తుమ్మ
పూడిలో ఆయన ఇంట జరిగే అతిధి మర్యాదలు సత్కారాలు వింటే ..లేక పో తే ప్రతి
సంక్రా ంతికి తుమ్మ పూడి సాహిత్య సభలు అంత ‘’రాణకేక్కేవా ?”’అని పిస్తు ంది
రోచన
లక్నో లో అసిత్కుమార్ హాల్దా ర్ ఇంట కొంత కాలం గడిపాడు సంజీవ్ .ఆయన మూడవ
మాట్లా డుకొనే వారిద్దరూ .’’ఇంకా ఎక్కువ కాలం ఆమె అక్కడ ఉంటె ఫలితాలు మరొక రకం
పో యింది .ఆమె వెళ్ళటం ఈయనకు విషాదమే మిగిల్చింది .నీరసం అని పించింది .దీన్ని
గానే ఆలోచించి నిర్ణయం తీసుకో ‘’అని హాల్దా ర్ ప్రశాంతం గాసలహా ఇచ్చాడు .’’నా తప్త
హృదయానికి ఆ మాట ఏంతో శాంతి నిచ్చింది ‘’అంటాడు బెంగ తగ్గి ఉల్లా సం గా ఉన్నాడు
సంజీవ్ .
ఒక నాడు హిందీ కవి ‘’రామ నరేష త్రిపాఠీ’’ని దేవ్ కలిశాడు .అక్కడ సంజీవ దేవ్ ను
హాల్దా ర్ గారి ‘’మూడవ అల్లు డు ‘’గా పరిచయం చేశారు .అందరూ నవ్వారు .’’నేను కూడా
కాత్యాయని
కులూ లోయ కు వెడుతున్న చిన్న బండీ లో ఎక్కాడు సంజీవ దేవ్ .ఒక కొత్త
దంపతులు అక్కడికే హనీ మూన్ కు వెళ్తు న్నారు .అమ్మాయి పేరు కాత్యాయని ,ఆయన
ఆనంద కపూర్ .కాత్యాయని ఎక్కువ చురుకైన అమ్మాయి తానూ నవ్వి ఇతరులను
నవ్విస్తు న్దా మే .ఎన్నెన్నో విషయాలపై వీరిద్దరూ సంభాషించు కొంటున్నారు వారిని విడిచి
వెళ్ళే సమయం వస్తు ంటే దేవ్ బాధ పడ్డా డు ..భరింప రాని వేదన కలిగింది .ఆమె భర్త
మాత్రం ఈమె మాటలు వింటూ నవ్వుతున్నాడు .కాత్యాయని కూడా వియోగ బాధ
పడింది .’’కల్సుకోవటం లో ఆనందం, విడి పో వటం లో విషాదం ఉంటుంది ‘’అని తెలిసింది
.దీని పై ఆలోచనా స్రవంతి సాగింది .ఇలా అనుకొన్నాడు ‘’తన భర్త స్నేహ మయ
సాన్నిధ్యం లో నన్ను మరిచి పో గలదు .మరి నేను ఎవరి ప్రేమ మయ సాన్నిధ్యం లో
ఆమె ను మర్చి పో గలను “’.ధవళ ధారా సాన్నిధ్యం లో కాని, అంత రాత్మ సాన్నిధ్యం లో
కాని ఆమె ను మర్చి పో వటానికి ప్రయత్నించాలని నిర్ణ యించుకొన్నాడు .ఇలా ‘’ప్రయాణం
లో పదనిసలు ‘’చాలా సార్లు విన్నాడు .
కులూ లోయ నుంచి లడక్ వరకు స్త్రీలు ఎన్ని సార్లైనా పెళ్లి చేసుకొంటారు .భర్త
మరణించక పో యినా ,వివాహం చేసుకొంటారు .అన్నదమ్ము లందరికి ఒకే భార్య ఉండే
ఆచారమూ ఉంది .’’ఈ సాంఘికా చారం మూలం గా కుటుంబాల సంఖ్య పెరక్కుండా
నియంత్రణ ఏర్పడుతుంది .భర్త ల సంఖ్య పెరిగితే సంతానం సంఖ్య పెరగదు కదా ‘’అనే
విషయాన్ని మన వాడు గ్రహించాడు .
ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు నికొలాస్ రోరిక్ ఇంట అతిధిగా సంజీవ దేవ్ కొంత కాలం
ఉన్నాడు రోరిక్ భార్య మేడం హెలీనా రోరిక్ .భర్త కు తగ్గ స్త్రీ .ఒక రోజు చలి బాగా ఉంది
.సంజీవ దేవ్ ఉన్న గదిలో ‘’ఈస్త ర్ లిలీ ‘’కుండీ ని పెట్టమని ఆమె పని మనిషి ని
ఆదేశించింది .ఆ సువాసన లో చలి బాధ తగ్గి నట్ల ని పించింది .అది భౌతిక సత్యమో ,మనో
వైజ్ఞా నిక సత్యమో తేల్చుకోలేక పో యాడు .’’ఆ పూవు చాలా రోజుల వరకు వడ మడక
జ్యోతి వలే వెలుగుతూ ,మధుర సుగంధాన్ని వెద జల్లు తున్నదని ‘’సంబర పడ్డా డు .దాని
నుంచి వెన్నెల ప్రసరిస్తు న్నట్లు గా ఉంది .’’వెన్నెలకు సువాసన ,సువాసన కు వెన్నెల
ఉందని ‘’ఊహల్లో తేలియాడాడు .ఈ అనుభూతిని ‘’లిరిక్ ‘’లలో చెప్పాడు –అంతా నవ్వారు
రోరిక్ ‘’నీ అను భూతి సత్య మైనది పరిమళం చంద్రు నిది వెన్నెల పూవులది –ఈ రెండూ
కూడా సంజీవ్ దేవ్ వి’’ అని కవిత చదివితే అందరూ నవ్వారు .
లాహో ర్ కార్పోరేషన్ డిప్యూటి కమీషనర్ హిమ్మత్ ఖాన్ .దేవ్ అక్కడ బస చేశాడు
.ఆయన సతీ మణి చాలా సంతోషించింది .ఆదరించింది .ఆ మధ్యనే వివాహం జరిగింది
.పిల్లలు లేరు .’’ఈ ముస్లిం దంపతుల ఆదరణ మూలంగా లాహో ర్ లో ఉన్న సమయం
ఏంతో ఆనంద మయం గా గడిచి పో యింది’’అని ముచ్చట పడ్డా డు .సంజీవ్ కోసం ఆమె
ప్రత్యేకం గా శాకా హారమే చేసి పెట్టేది దాన్ని ఆమె ఏంతో సంతోషం గా చేసి వడ్డించేది .
తెగిన జ్ఞా పకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞా పకాలు -7
అమెరికా లోని రచయిత్రి శ్రీమతి ‘’సేనా ఫాస్ డిక్ ‘’తో సంజీవ్ ఉత్త ర ప్రత్యుత్త రాలు
జరిపాడు. ఆ జాబులూ జవాబులూ లలో ఏంతో ఆనందం ఉన్నట్లు భావించాడు
అన్నపూర్ణ
మద్రా స్ డాక్టర్ పి.వి.పతి ఆంధ్రు డే .ఆయన భార్య ‘’ఫ్రా న్స్ దేశం ‘’లో ఉంది .సంజీవ్ కు
అనుమానం వచ్చి ‘’మీరు విడాకులు తీసుకున్నారా?’’అని అడిగాడు .’’మేమిద్ద రం
ఇప్పటికీ దంపతులమే .మానసికం గా కలిసే ఉన్నాం .ఉత్త రాల ద్వారా మా ప్రేమ ను వ్యక్త
పరచుకొంటాం .మాది ‘’పో స్ట ల్ ప్రేమ ‘’అన్నాడు ఆ పతి గారు .ఈ రకమైన ‘’లవ్ ‘’సంజీవ్
కు కొట్టిన పిండే కదా .
మద్రా స్ లో రామ స్వామి ముదలియార్ మనుమడు రామ కృష్ణ ఇంట్లో సంజీవ దేవ్
ఉంటున్నాడు అ తను మంచి వాడే కాని దుబారా మనిషి .ఒక రోజు ఆలస్యం గా ఇంటికి
వస్తే ‘’రామ కృష్ణ ఒడిలో నగ్న వక్షం తో ఒకామె పడుకొని ఉండటం ‘’చూశాడు .ఇతన్ని
చూసి దక్షిణ నాయకుడు కృష్ణ కంగారు పడ్డా డు .ఆమె చెదరా లేదు, బెదారా
లేదు.తెలివిగా ఆమె పమిట సద్దు కొని కిందికి దిగి వెళ్లి పో యింది .రామ కృష్ణ తో ‘’ఇవన్నీ
పాప కార్యాలుగా నేను భావించను .మామూలు విషయాలే నా దృష్టిలో ‘’అని దేవ్ అభయ
మిచ్చాడు .
ఒక రోజు ఆక్సిడెంట్ లో రామ కృష్ణ డ్రైవర్ చని పో యాడు .రామక్రిష్ణకూ ఆమెకు బల
మైన గాయాలు తగిలాయి .ఆమె బాధ భరించ లేక పో తోంది .సంజీవ్ ను చూసి
నప్పుడల్లా ఆమె నమస్కారాలు పెట్టేది .ఆమె దగ్గ ర కూర్చుని ఓదార్చాడు .తన వల్ల నే
ఇంత ఘోరం జరిగిందని ఎడ్చిన్దా మే .తను ఆ ఇంటికి రావటమే పెద్ద దో షం అని ఒప్పు
కుంది .అప్పుడు సంజీవ్ ‘’ఆపదలలో బాధ లో మనిషి లోని నిజ స్వరూపం, స్వభావం
బయటకు వస్తు ంది ‘’అను కొంటాడు .తన వద్ద ఉండి మనశాంతి నిమ్మని బతిమి లాడింది
.తన జీవితం అంధకారం అయిందని గ్రహించింది ‘’.ఇది జీవితం నేర్పిన ప్రత్యెక పాఠం ‘’అని
తెలుసుకొన్నాడు
చిలిపి’’ వరద ‘’
‘’అబ్బూరి వరద ఆది గురువు ,నాచివరి గురువు కూడా ‘’అన్నాడు రావిశాస్త్రి .కొద్ది
రోజులకు చనిపో తాడనగా వరద రావి కి ఫో న్ చేసి ‘’ఒరే శాస్త్రీ !బతికున్న వాళ్ళకంటే
చచ్చిపో యిన వాళ్ళే అదృష్ట వంతులురా .కనుక నువ్వు ఏం దుఖించకు –విచారించకు
‘’అని చెప్పాడు .
19 32 లో విశాఖ ఏ వి యెన్ కాలేజీ లో శాస్త్రి సెకండ్ ఫాం ఒక సారి ఫెయిల్ అయి మళ్ళీ
చదువుతుండగా అప్పుడొ క ఎర్రటి కుర్రా డు స్పోటకపుమచ్చలతో వచ్చి చేరాడు
.ఎక్కడినుంచి వచ్చావని శాస్త్రి అడిగితె ‘’బెజవాడ నుంచీ ‘’అని బెజవాడ విశాఖ కంటే
గోప్పదనట్లు పో జిచ్చి చెప్పాడు .’’ఆడే వరద’’. .’’దేవుడు లేడు.నీకు తెలుసా ?’’అడిగాడు
కుర్ర వరద కుర్ర శాస్త్రిని .ఆమాటకుతల్లీ తండ్రీ లేనివాడిలాగా బెదిరిపో యాడు
శాస్త్రి.అప్పుడు ప్రహ్లా దుని గురించి రహస్యంగా ఒక కద రాస్తు న్నాడు శాస్త్రి .వరద మాటలకు
భయపడి ఆ కద చి౦చేశాడు ‘’దేవుడు ఉంటె మా చెల్లి ఎందుకు చచ్చిపో వాలి ?’’అన్నాడు
బుడ్డి వరద .దీనిపై తానొక ఒక గేయం రాశానని మర్నాడు తెచ్చి చూపించాడు బాలవరద
.వరద రెండవ భాషగా తెలుగు తీసుకోవటం వలన ఏ డివిజన్ లో ,రావి సంస్కృతం
తీసుకోవటం వలన బి డివిజన్ లో ఉన్నారు .ధర్డ్ ఫారానికి ఇద్ద రూ బి డివిజన్ లో
ఉన్నారు .
శాస్త్రికీ వరదకూ లెక్కలు రావు ఫిఫ్త్ ఫాం ఫైనల్ పరీక్షల్లో లక్ష్మణరావు అనే
లేక్కలమేస్టా రు నాలుగైదు లెక్కలు చెప్పేశాడు .శాస్త్రి కనిపెట్టి దణ్ణ ం పెట్టి’’ షేక్స్ పియర్
మొహం ‘’పెడత
ి ే అతనికీ చెప్పి ఇద్ద రూపాస్ అయేట్లు చేశాడు .ఎస్ ఎస్ ఎల్ సి కి
వచ్చేసరికి వరద వరదలా విజ్రు ౦భించాడు .అప్పుడు జస్టిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికలు
జరిగితే వరద బాచ్ కాంగ్రెస్ కు సపో ర్ట్ చేసింది .జస్టిస్ పార్టీమీద రోజుకొక బులెటిన్ రాసి
వదిలేవాడు వరద .ఎవరికీ తెలిసేదికాదు .జయపురం రాజా విక్రమ దేవ వర్మ ఏ పార్టీనీ
సపో ర్ట్ చేయలేదు .వరద కు కోపం వరదలా వచ్చి ఆయన పై ‘’తొండం అప్పారావు ‘’అనే
పేరు పెట్టి పెద్ద గేయం రాశాడు .అది అప్పట్లో పెద్ద పాప్యులర్ అయింది .బొ బ్బిలి రాజా
రామబ్రహ్మం అనే ఆయన్ను కాదని జస్టిస్ పార్టీ టికెట్టు అంకితం భానోజీ రావు ను సపో ర్ట్
చేయమని ఆర్డ ర్ వేశాడు .దీనికీ మండింది వరదకి .
ఆ రోజుల్లో ‘’గోంగూర పాట’’అందరి నోట్లో నూ నానేది –అది –‘’నాను ఎల్ల కెల్లకేల్లి నాను
గొంగూరకీ –తోటలన్నీ తిప్పినాడు గొంగూరకీ –దొ డ్లన్ని తిప్పినాడు గొంగూరకీ –మాయ
దారి నా కొడుకే గొంగూరకీ –చివరికి మంచమెక్కమన్నాడే గొంగూరకీ ‘’అనేది బాహా హిట్
సాంగ్ .అబ్బూరి వరద ఈ బాణీలో రామ బ్రహ్మం మీద పాటతో విరుచుకు పడ్డా డు –
‘’మేడలని కట్టా వు రామ బ్రహ్మం –మిద్దేల్ని కట్టా వు రామ బ్రహ్మం –స్టా ండ్ స్టా ండ్
అన్నావు రామబ్రహ్మం –స్టా ండేను అన్నావు రామబ్రహ్మం –కానీ రాజా గారొచ్చారు
రామబ్రహ్మం –సిట్టు సిట్టా న్నారు రామ బ్రహ్మం –సిట్టేను అన్నావు రామబ్రహ్మం –‘’ఈ
పాట పిల్ల గాంగ్ అందరికీ నేర్పి రామబ్రహ్మం ఇంటి ఎదురుగా కూచుని పాడించేవాడు వరద
.అప్పుడు తెన్నేటి విశ్వనాధం కాంగ్రెస్ కాండి డేట్ అంటే జస్టిస్ పార్టీకి వ్యతిరేకం కనుక
భానోజీకీ వ్యతిరేకమే.పాట చివర్లో ‘’విశ్వనాధంకి జై –రామ బ్రహ్మంకి తుస్ ‘’అని
పించేవాడు .పాటపాడి గాంగ్ వెళ్ళిపో యేది రోజూ .వైశ్యులు కాంగ్రెస్ సపో ర్ట్
వాళ్ళు ఒక పాట తయారు చేస్తే వరద బృందం వరద లీడర్షిప్ లో డాన్స్ చేస్తూ దాన్ని
పాడేవాళ్ళు .-ఆపాట
కుతూహలం -1
1986 లో వరద ఆంద్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో’’ కవన కుతూహలం ‘’ధారావాహిక రాస్తే
,అది పుస్త క రూపం గా 198 9 లో వచ్చింది .దీన్ని రా వి .శాస్త్రి గారికి అంకితమిచ్చాడు
వరద .
కవన కుతూహలం మహా కుతూహలం గా సాగింది .కొన్ని దశాబ్దా ల క్రిందటి విషయాలను
గుర్తు చేసుకొని ,మననం చేసుకొని రాసిన అనుభవ జ్ఞా పకాలు .ఆయన ధారణ’’రసనాగ్ర
నర్త కి ‘’అన్నాడు ఏ బి కె .శ్రీపాద వారి’’ అనుభవాలు –జ్ఞా పకాలు’’ ,శ్రీ శ్రీ ‘’అనంతం
‘’,ఇంద్రగంటి ‘’గౌతమీ గాధలు ‘’తర్వాత చెప్పుకో దగింది కవన కుతూహలం .’’యుద్ధ ం లో
‘’కదన’’ ,సాహిత్యం లో ‘’కవన’’కుతూహలాలు ఒకే కోవకు చెందినవి .’’ఇది ఆధునిక ఆంద్ర
సాహిత్యం లో ఒకటి ,రెండు శతాబ్దా లకు పూర్వం ‘’స్వర్ణ యుగం ‘’గా భావించిన ‘’ఒక
మహో జ్వల ఘట్ట ం తో సంబంధం ఉన్న సాహితీ స్రస్టలగురించి జ్ఞా పకాలు మాత్రమే కాదు
,పర నింద కాదు,రొడ్ద కొట్టు డు ఆత్మ కద అంతకంటే కాదు రెండు దశాబ్దా లకే
పరిమితమూ కాదు లెక్కలేనంత మంది కవులు ,రచయితలూ నాటక కర్త లు బారులు
తీరి పాఠకులకు అజ్ఞా న నేతద
్ర ర్శనం చేయటానికి క్యూ కట్టా రు .అందుకే ఇది ఐదు
దశాబ్దా ల సాహిత్యావలోకనం ‘’అన్నాడు ఏ బి కె .అంతేకాదు ‘’వరద సాహిత్య సిద్ధా ంత
రాద్ధా ౦తాలతో బాధించకుండా ,తన సహజ చతురిమ ,హేళన అని పించని పరిమిత
అవహేళనతో ,పరదాలు తొలగించి సరదాగ సాధించాడు .సాహిత్య వివేచనా ,విమర్శన
,హాస్య ప్రియత్వం కల బో సిన రచన .తెలుగు సాహిత్యం బతికున్నంత కాలం పాఠకులపై
చెరగని ముద్ర వేయగల అరుదైన సాహిత్య క్రీడ కవన కుతూహలం ‘’అని సరైన తూకపు
రాళ్ళతో తూచి నిక్కచ్చిగా నిగ్గు తేల్చాడు . తండ్రి అబ్బూరికి సరైన సాహితీ వారసుడు
వరద .
‘’కవిత్వం మీదమీ అభిప్రా యం ఏమిటి ‘’అని శ్రీ శ్రీ -చెళ్ళపిళ్ళవారిని అడిగితే ‘’నేనూ
కవినేనా ?’’అని మొదలు పెట్టి చెప్పిన గాంభీర్య విషయాలు,’’ఉదయిని ‘’కోసం వ్యాసం
రాయమంటే అబ్బూరి రామకృష్ణా రావు ‘’నేనెందుకు రాయాలో చెప్పు ‘’అన్న అబ్బూరి
పూర్ణ పురుషత్వం ఇందులో ప్రత్యక్షం .శ్రీ శ్రీ వైరశుద్ధికి హత్యా ప్రయత్నం చేసన
ి శిష్ట్లా
ఉమామహేశ్వరరావు జీవిత విశ్లేషణ ,తెలుగు జీవితాన్ని ఆమూలాగ్రం తరచి
చూసి,కవిత్వం లో అనేక ప్రయోగాలు చేసిన విశ్వనాధ ‘’మనిద్ద రం సమకాలికులం
రాజేశ్వర రావూ ‘’అన్నప్పటి విదగ్ధత ,జరుక్ శాస్త్రి హాస్య ధో రణి ,జీవితాన్ని కవితా యజ్ఞ ం
లో వ్రేల్చి సన్మాన సభలో సరస్వతీ సమారాధకునిగా మృతి చెందిన బొ డ్డు బాపిరాజు విశిష్ట
కదా కధనం ,కుందుర్తి వచనకవితా మహో ద్యమం ,సాహిత్యానికే అంకితమైన బెల్లంకొండ
రామదాసు ,దువ్వూరి ,మారేపల్లి, మాధవ పెద్ది మొదలైనవారి స్వభావ నైర్మల్యం
అపురూపంగా మలచాడు వరద .’’సన్నివేశాల అలంకారానికి వరద స్వీకరించిన పద్యాలు
అనర్ఘ రత్న ఉపహారాలు .కవిత్వం శబలిత భావ సంసక్త మై రసనాగ్ర నర్త కి గా ఉండాలన్న
వరద దృక్పధానికి పద్యగేయాలన్నీ విశేషణమైన భూషణాలే’’అని ఏల్చూరి చెప్పింది
ఏమాత్రం సందేహి౦పరానిదే .’’ఆధునిక చరిత్ర ‘’కాధి కులలో వరద కు ఈ గ్రంధం
సముచిత స్థా నాన్ని కల్పిస్తు ంది అని చక్కగా చెప్పాడు ఏల్చూరి .
శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ‘’మూడు తరాల రచయితల స్పందనలకీ సృష్టికీ ప్రత్యక్ష సాక్షి
వరద .అవతలి తరం గి .రాం .మూర్తి నుంచి,తనతరం బైరాగి వరకు 33 మంది పై వరద
కవితా స్పందన .కేటలాగులు పట్టీలు లాగా కాకుండా రచయితల ఆలోచనా తీరుకు
ప్రవర్త నల తీరుకు పరిశీలించి ఆత్మీయంగా రాసిన విశేషాలివి .వారి తరం వాటి ఊపిరి
చప్పుళ్ళు వినిపించాడు వరద .రచయిత రచనా సామర్ధ్యం ,ప్రేరణ వెనుక ఉన్న వైయక్తిక
జీవిత నేపధ్య విలువ తెలిపాడు .ఆయన చెపితన
ే ే మనకు మారేపల్లి ,బొ డ్డు ,ముద్దు కృష్ణ
,పురిపండా ,మాచిరాజు ,తురగా ,నలినీకుమార్ లగురించి పూర్తిగా తెలిసింది .వారి
అనుభవాలు ‘’స్వ ఘోషలు ‘’కావు .వారి స్థా న నిర్ణయాల కు ఆకరాలు(రిఫరెన్స్ లు
) .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య ఆకాడెమీ ఆవిర్భావానికి పూర్వ రంగం ,అ.ర స .ఆవిర్భావ
నేపధ్యం ,విలువైన డాక్యు మెంట్లు అన్నాడు శ్రీకాంత శర్మ .అంతకు మించి వరద ‘’కదన
శైలి ‘’మరో ఎత్తు .కబుర్లు చెప్పినట్లు రాయటం చదివే ధో రణి పెంచేందుకు బాగా తోడ్పడింది
.పాఠకుడిని మార్చే నైపుణ్యం ఉంది ఇందులో .పది పరిశోధన గ్రంధాలు ఇవ్వలేని సారాన్ని
అయిదారు పేజీలలో తేల్చాడు వరద .అయన రుచి భేదం మనకు నచ్చకపో వచ్చు కాని
అభిరుచిని కాదనలేం .అన్నాడు శర్మ .
‘’ఉన్మత్త భావ శాలుర జఠరాగ్నిని ని కవన కుతూహలం ఎట్ట కేలకు చల్లా ర్చింది ‘’అన్నాడు
అంబటి సురేంద్ర రాజు .కవుల వ్యక్తిగత జీవితం లోని ఔన్నత్య,సత్య సంధత,ఆదర్శం
,నిర్భీతి ,వ్యక్తిత్వం విలువలకోసం తపన మనముందుంచి కళ్ళు తెరిపించాడు వరద
అన్నాడు రాజు రాజా లాంటి మాట .ఇది అసంపూర్తి గానే ఉంది .అప్పుడే అయిపో యిందా
అనే ఉత్కంఠ మిగిల్చాడు .అన్ని వ్యాసాలూ ‘’జీవన శకలాలే ‘’.రెప్పపాటుకాలం లో గొప్ప
కాంతి ప్రజ్వరిల్ల జేశాయి .శైలీ విన్యాసమే దీనికి గొప్పకారణం .పాఠకుడిని ‘’నిర్నిమేషుడిని
‘’చేసింది .బెల్లం కొండ ‘’త్రిపుట ‘’,తాగు బో తూ చెల్లె లా ‘’పాప’’ యెర్ర జీర ‘’రాయప్రో లు
రాజశేఖర్ ‘’నివాళి ‘’’’శిష్ట్లా జ్ఞా పకాలు ‘’ఉచితంగా ఇచ్చినందుకు అబ్బూరికి ధన్యవాదాలు
చెప్పాడు రాజు .’’సాహిత్య శిరో వేదన తో బాధ పడుతున్న ‘’సమకాలీన కవితా బాధితులకు
‘’కవన కుతూహలం ‘’ఒక ఉప శాంతి ‘’అన్నాడు అజంతా .అంతే కాదు ‘’సైద్ధా ంతిక శిరో
ముండనానికి ఇది విరుగుడు కూడా ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు సురేంద్ర రాజు .
‘’నారాయణ బాబు వట్టి అమాయకుడు అనుకొనే వాడిని ‘’అన్న వరద మాటల్లో బాబు
ఉత్త తెలివితక్కువ దద్ద మ్మ అన్న భావం ఉంది ‘’అన్నాడు ఏ బి కె .శ్రీ శ్రీ కవిత్వం మీదే
సదభిప్రా యం లేని వరద, బాబు గురించి ఇంతకంటే ఏమంటాడు అన్నాడు ప్రసాద్
.’’ఆధునిక కవిత్వానికి స్వర్ణయుగం –ఒక రమ్యా లోకం ‘’అన్నది ఎందరికో నచ్చినమాట
అంటాడు ‘’ఆర్ ‘’.ఆనాటి నవ్య కవులు 1920 లోపు కంటే 19 21-30 మధ్యనే
గొప్పకవిత్వం అంతా రాశేశారు .కనుక 1910-1930 కాలం స్వర్ణయుగం అనాలి అని
సవరణ చేశాడు ఆర్ .వరద కవన కుతూహలం చూస్తే ,చదివితే ఆనాటి సాహిత్య
వాతావరణం మళ్ళీ వస్తే బాగుండును అనే ‘’నాస్టా ల్జియా ‘’కలుగుతుందన్నాడు ఆర్ .ఈ
స్కెచెస్ కవుల జీవిత చరితల
్ర ుకావు తనజ్ఞా పకాల కధనం .విభిన్న వ్యక్తిత్వాల సజీవ
సందర్శనం .శేషేంద్ర శర్మ కూడా పద్యాన్ని వరదలానే నెత్తి కి ఎత్తు కోన్నవాడే తర్వాత
వచనకవితలో పండిపో యాడు .
‘’ముద్దు కృష్ణ రాస్తా ను అన్నాడు రాయలేదు.ఇది ముద్దు కృష్ణ రాయాల్సిన పుస్త కం అని
వరద అనటం ఆయన మర్యాద ..రావి శాస్త్రి కూడా ప్రేరకుడు .ఈ వ్యాసాలూ హో మియోపతి
మందులాగా ‘’విగరు, పొ గరు ,పో టేన్సి ‘’కలిగి ఉన్నాయి అన్నాడు పురాణం .వరదను
జీనియస్ అని రావి శాస్త్రి ఎప్పుడూ చెప్పేవాడని చందు సుబ్బారావు జ్ఞా పకం చేశాడు .
7- జల సూత్రం రుక్మిణీనాథ శాస్త్రి -ఒక సారి ద్రౌ పదీ మాన సంరక్షణ నాటకం
చూస్తు న్నారు జరుక్ శాస్త్రి , వరద వగైరా ,ద్రౌ పది ´సహించరా సహింతురా ´అని
పాడుతోంది. జరుక్ వెంటనే పేరడీగా ´రమింతురా రమింతురా రాజాధిరాజుల్ ´అని గట్టిగా
పాడాడు .ప్రక్కవాళ్ళు కేకలేసినా ఆగలేదు . పాండవ పక్షపాతి నోర్ముయ్ అన్నాడు శాస్త్రి
.వరద ´నువ్వే నోర్మూసుకో ´అన్నాడు అందరూ గోల చేశారు .పో దాం పద అని బయటికి
దారి తీశాడువరద ఆగలేక శాస్త్రి ´ద్రౌ పది వీ ళ్ల పెళ్ళాం గాఉల్ను ´అన్నాడు .అంతే
అందరూ కలిసి బలవంతాన ఇద్ద ర్నీ హాలుబయటికి నెట్టేశారు ´ఈ వెధవలకి సాహిత్యం
మజా ఏం తెలుసు ?;´అన్నాడు శాస్త్రి -ఇంటికి వెళ్లి ఈ విషయం అంతా చలం గారికి
చెప్పారు .ఆయన నవ్వుతూ చింతా దీక్షితులుగారికి చెప్పి శాస్త్రితో ´ఈ దేశం లో పబ్లి క్ గా
యెగతాళి చేయరాదని ఇప్పటికైనా తెలుసుకున్నావా ´అన్నారు .
స్వామి శివ శంకర శాస్త్రి ఒక పద్యం లో ´నీవు స్త్రీ జాతి యందు జనించు కతన ´అని రాస్తే
జరుక్ ´అదేం జాతి అయ్యా ఎక్కడైనా విన్నావా ´అని నవ్వి అబ్బూరి రామకృష్ణా రావు
బందరులో చెప్పిన పద్యం చదివాడు -
´చాలా సామ్యంబు కలదట సాహితీ స -భాపతికిని ,మన ´రాసభా´పతికిని -అర్ధ మెరుగని
శబ్ద మ్ము లతడు మోయు -తావి ఎరుగని గంధ మీతడు వహించు ´అన్న పద్యం చదివితే
చలం గారు పకపకా నవ్వారు .
జరుక్ రాసినవి చాలా కాలగర్భం లో కలిసిపో యాయి .రాసినవి అచ్చు వేయాలనే తపన
ఉండేదికాదు .శాస్త్రీమీద వరద ´రుక్కుటేశ్వర శతకం ´రాశాడు -శతక మంజరి లోని వివిధ
శతకాలలో పంక్తు లు తీసుకొని శాస్త్రికి అన్వయించి ´రుక్కుటేశ్వరా ´అని తగిలించి రాసిన
శతకమిది .ఇందులో ఒక్కటే వరద సొ ంత పద్యం. ఇదొ క కొత్త ప్రయోగం . అందరూ
మెచ్చారు .దీన్ని శ్రీ శ్రీ స్తే ఎక్కడో పారేశాడు .
´వైదికులు పరిభాష ´అనే విషయం పై పెద్ద పుస్త కం రాసే ప్రయత్నం చేశాడు జరుక్ .శాస్త్రిపై
వరద చెప్పిన పద్యం బాగుంది -
´దూకుడు దూకుడై నడక దుందుడు కొప్పగ చూపు ,నోట,వై
దికుల పల్కు వేట ,కర దీపముగా సిగరెట్టు దాల్చి ,మా
ఈ కవి మూక జేరితివి ఇంతటితో సరిపెట్టి మమ్ము ,కా
ఫీ కయి కొంప పీకకు ,శపింపకు ,చంపకు రుక్కుటేశ్వరా ´
తర్వాత ఎప్పుడో శ్రీశ్రీ ,ఆరుద్ర కలిసి రుక్కుటేశ్వర శతకం ప్రా రంభించి కొన్ని పద్యాలు
అచ్చేశారు .అందులో మొదటిది -
´వచియించె´వరద ´లోగడ -రచియింతునని ఋక్కుటేశ్వర శతక మును ,మే
మచలిత ధైర్యమ్మున నా -మ చౌర్య మొనరించినాము మన్నించు జరూ ´
శాస్త్రి అన్నిట్లో నూ వేలు పెట్టా డు అభ్యుదయకవులతో తిరిగాడు అతి వాస్త విక ధో రణి
అనుసరించాడు .ఇంగిలీషు రాలేదని బాధ గా ఉండేది .ఎన్నికలలో శ్రీ శ్రీ కి మతి
పో యినప్పుడు శాస్త్రి చాలా బాధ పడ్డా డు . ´దారి తప్పిన పిల్ల ´అనే సుదీర్ఘ కావ్య
ఖండాన్ని రాస్తు న్నట్లు వరదకు జాబు రాశాడు .రాశాడో లేదో తెలియదు .´మైల
నిఘంటువు ´అనే పల్లె .పట్ట ణాల పేర్లు అశ్లీల పదాలకు పర్యాయ పదంగా సమకూర్చాడు
శాస్త్రి . అదెక్కడాఅంతర్ధా నం అయిందో తెలీదు. అతి వాస్త విక ధో రణిలో ´లింగ తాండవం
´లఘుకావ్యం రాశాడు .దీన్ని శ్రీరంగం నారాయణ బాబు కు అంకిత మిచ్చాడు .ఇది
చెప్పుకోదగ్గ కావ్యమన్నాడు వరద . ఇందులోని కవిత్వం అంతా శ్రీ శ్రీకి కంఠతా వచ్చట.
రుక్మిణీనాథ శాస్త్రికి సాహిత్యం ముఖ్యంగా కవిత్వం పై ఉన్న అభిరుచి వైనం ఆ రోజుల్లో
మారెవ్వ రికీ లేదు అని వరద తీర్మానం చేశాడు .చెళ్ళపిళ్ళ వారి భాషలో ´జలసూత్రం
అంత ´విన్నాణి ´ని మనం చూడం .
ఆధారం -వరద రాసిన ´కవన కుతూహలం ´
--
´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2
-- ''తెలుగు నాట ఈ వైదీకి ,నియోగి గోల ఏమిటో ?అన్నారు మల్లా ది రామ కృష్ణ శాస్త్రి
.వెంటనే విశ్వనాధ ''ఆదో చమత్కారం .పో టీ పడి రాస్తా రని ''అని -''తొ లి నియోగులే
కవులు తెలుగునాట -నేటికిని వారె సాహితీ నేత లైరి ''అన్నారు ఆశువుగా .,కొప్పరపు
సో దరులు బెజవాడలో అవధానం చేయగా మెచ్చి -''తొ లి నియోగులు సిసలైన తెలుగు
కవులు -తెలియ పలనాడు చిక్కని తెలుగుగడ్డ -ఆశుకవనంబులో మీ ఇంటి ఆడు బిడ్డ -
యే ను దీవన లిత్తు నెన్నే ని మీకు ''అని ఆశీర్వ దించారు .
ఒక రోజు రైలు ప్రయాణం లో ఇద్ద రు విద్యార్థు లు విశ్వనాధ కవితా మహత్వాన్ని వారిలో
వారు చెప్పుకుంటూ మెచ్చుకోవటం పై బెర్త్ పై పడుకున్న విశ్వనాధ విని వరద జరుక్
లతో ''నాకు దుఃఖం కూడా వచ్చింది .నన్ను మెచ్చుకునే వాళ్ళు ఈ దేశం లో ఉన్నారు -
ఒక్క తిట్టే వాళ్ళే కాక ''అన్నారట ఆనందంగా ..
ఆధునిక కవుల చాటు పద్యాలన్నీ సేకరించి అచ్చు వేయాలని శ్రీ శ్రీ ,వరద కలలు
కన్నారు .అప్పటికి వాళ్ళు రాసింది పదే .విశ్వనాధ ను అడిగితె తనవి అయిదారు వందలు
ఉంటాయన్నారు .
వరద మేనత్త కు విశ్వనాధ రాసిన దయాంబుధి పద్యాలు నోటికి బాగావచ్చి ఎప్పుడూ
చదువుకొంటూ ఉంటుంది .అవి వరాద కూ ఇష్ట మే -
1-నా కనుల యెట్టయెదటన నా జనకుని -నా జనని కుత్తు కలను కోసి నన్నడిగె న-
తండు ''నే దయాంబుధిని కాదా ''యటంచు -ఓ ప్రభూ !యగునంటి నే నొదిగి యుండి ''
2-నా కనుల ఎట్ట యెదుటన నా లతాంగి - ప్రా ణములు నిల్వునం దీసి యడిగె నను న -
తండు ''నే దయాంబుధిని కాదా ''యటంచు -ఓప్రభూ!యగు నటి నే నొదిగి యుండి ''
3-కన్నుల ఎట్ట ఎదుట నా యనుంగు -తనుజు కుత్తు క నులిమి తా నను నడిగె ,న -
తండు ''నే దయాంబుధి ని కాదా ''యటంచు -ఓ ప్రభూ !నీవ య 0 టి నే నొదిగి పో యి ''.
విశ్వనాథ అతి సామాన్యమైన ,సార్వ జనీనమైన లోక వృత్తా న్ని ,మానవ హృదయం
విహ్వ లించేట్టు తన పద్యాలలో దర్శనం చేయించారని వరద విశ్లేషించాడు .. అలాగే
ఆయన ''అంధ భిక్షువు ''కూడా .
14-దువ్వూరి రామి రెడ్డి -భాష మీద అధికారం ,భావ శబలత,ఛందస్సుసౌందర్యం లో
ప్రా వీణ్యం సమపాళ్ల లో ఉంటె శ్రవణ యోగ్యమైన హృదయ స్పందన కవిత్వం వస్తు ంది అని
రెడ్డి గారి నమ్మకం . నిజంగానే ఆయన పద్య నిర్మాణం లో సౌందర్యాన్ని సాధించారు
అన్నాడు వరద..ఫిరదౌసి కి ఫిట్జరాల్డ్ చేసన
ి ఆంగ్ల అనువాదం దో ష భూయిష్ట ంగా ఉందని
దానికి కారణం అతనికి పారసీక భాషాజ్ఞా నం తక్కువని రెడ్డిగారి నిశ్చితాభిప్రా యం . మరో
పారసీక భాషా వేత్తతోను ,ప్రసిద్ధ ఆంగ్ల కవి రాబర్ట్ గ్రేవ్స్ చేత అనువాదం చేయించి లండన్
లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఉమర్ ఖయ్యామ్ రుబాయిలను ప్రచురించింది .కానీ
ఫిటజ
ీ ెరాల్డ్ అనువాదమే గీటు రాయిగా నిలిచింది .
15-బలిజే పల్లి లక్ష్మీ కాంతం -సత్య హరిశ్చంద్రీయ నాటక కర్త . సినిమా వేషాలకు మద్రా స్
వెళ్లా రు .తానూ అబ్బూరివారి నటాలి లో వేషాలు వేయాలని ఉబలాటం .అప్పుడు
అబ్బూరి సీనియర్ మద్రా స్ లో కన్యా శుల్కం నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తు న్నారు
.బలిజేపల్లికి అగ్ని హో త్రా వధాన్లు పాత్ర ఇచ్చారు .మధుర వాణి పాత్రకోసం
వెదుకుతున్నారు .రాజమండ్రి లో ఒకమ్మాయి ఉందని ఆమె పో లీస్ ఇన్స్పెక్టర్'' ఇలాకా
''అని ఆయనకు ఆమెను నటిని చేయాలనే ఉబలాటం ఉందని తెలిసి వెళ్లా రు .ఆమె
లావుగా బొ ద్దు గా మొహం మీద అద్ద కం తో కొంచెం కృత్రిమంగా ఉంది .ప్రశ్న అడిగితె
జవాబు ఇన్స్పెక్టర్ చెబుతున్నాడు . ఆమె సమాధానం లేదు .'పాడగలదా అని అడిగితె
ఆమెకు వినిపించకపో తే ఇన్స్పెక్టర్ ఇల్లు దద్ద రిల్లేట్లు ఆవిడ చెవి దగ్గ ర అరచి చెప్పాడు
.ఆవిడ నవ్వింది అంతే .ఇక చాలుబాబో య్ అనుకోని నెత్తి న గుడ్డ వేసుకొని చెన్నై
చెక్కేశారు
దీనిపై కాంతంగారు ఆశువుగా -''మధురవాణి కాదు మంచి బధిరవాణి -కామ కృతికి తగ్గ
కాంత యిద్ది -రంగతల మనంగ రంగ స్థ లము కాదు -మరి తిరోగమనమె మనకు దిక్కు ''
15-రాయప్రో లు సుబ్బారావు -''వేగాతి వేగోక్తి దుర్వ్యసనం ''లో నుంచి బయట పడ్డా రు
..ఆశుకవిత్వం అవధానాలు స్వస్తి చెప్పారు . జన్మ స్థా నం వెదుళ్ల పల్లి .ఆయనతో
వంశీగానం తెలుగు కవిత్వం లో ప్రా రంభమైందని పెద్ద అబ్బూరి అన్నారు -దానికి దీటుగా
తెలుగు గొప్పదనాన్ని రాయప్రో లు -
''వంశీన్ వంచి ,మృణాలమున్ మెలిచి ,పక్వ ద్రా క్ష నెండించి ,వా -గ 0 శల్ మార్దవ
మాధురీ ,సుభగ విన్యాసంబు జిల్కన్ ,దశ -త్రి0 శ ల్ల క్ష జన ప్రసన్న రసనా దేవాలయా
భ్యంతర -ప్రా ంశు ప్రా ర్ధన గీతమైన తెలుగు బల్కున్ ప్రసంశించెదన్ ''అన్నారు జోరు
చప్పట్ల మధ్య ..
శివ శంకర శాస్త్రి రాయప్రో లు వారి తృణకంకణం ఆధునిక కవిత్వానికి ఆది గ్రంధం అన్నారు
. కాదు వెంకట పార్వతీశ్వరకవుల ''ఏకాంత సేవ ''అన్నారు కొందరు .
వెంకట శాస్త్రిగారు ''అందమైన పద్యమ్ము నల్లు నతడు-నునుపు బో గుల పట్టు నేసన
ి
విధాన ''అని రాయప్రో లుకవిత్వాన్ని మెచ్చారు ..
వరదతో రాయప్రో లు ''ఆధునిక ఆంద్ర కవిత్వానికి నేను ఆద్యుడిని అని నేను ఎప్పుడూ
చెప్పుకోలేదు .ఒకే ముహూర్తా న కొంచెం అటూ ఇటూగా గురజాడ నేనూ ,మీనాన్న రామ
కృష్ణా రావు తెలుగు కవిత్వం లో రాచబాట వేసాం .ఆధునిక కవిత్వ శకారంభానికి ఎందరో
మహానుభావులు రాచబాట వేశారు .అందరూ చిరస్మరణీయులు . పూజ్యులే సభాపతి
తృణకంకణం ఆధునిక కవిత్వానికి ఆది గ్రంధమన్నాడు . భావకవిత్వాన్ని దృష్టిలో
పెట్టు కొని అతడు అలా అని ఉంటాడు అదీ కొంతవరకే నిజం .కవిత్వం గురించే
మాట్లా డుకోవాలికాని ఎవరాద్యులు అనేది అనవసరం ''అని వినయంగా చెప్పారు .
17-అడవి బాపి రాజు -బాపి రాజు గారికి రాయటమే ప్రధానం అనిపిస్తు ందని వరద జోక్
చేశాడు .దానికాయన ''ఏదైనా మనసుకు గోచరిస్తే మాటలే ప్రధానం నాకు .అవెలా తట్టితే
.''వాగాడంబరం నాకు సయించదు .నా కవిత్వం నాది .ప్రకృతికి నాకు ప్రత్యక్ష సంబంధం
.మొదట్లో కవిత్వం వద్ద నుకున్నా తర్వాత ఎందుకు రాయకూడదు అని రాశా .;లలిత కళ
ఆకర్షించింది .దుగ్గిరాల వారు ఆశించి నట్లు బాపిబావ విశ్వ విఖ్యాత చిత్ర రచన
చేయలేకపో యారు ..
''పాటతో జగత్ప్రసిద్ది చెందారు ..కవిత్వం కోసం జీవిద్దా మని భ్రమలో ఉండేవారు .. దుగ్గిరాల
ప్రభావం బసవరాజు పై ఎక్కువ ... ''హృదయాన్నే మాటల్లో పెట్టె శక్తి అప్పారావు ఒక్కరే
సాధించారు .
దుగ్గిరాల మరణిస్తే -''ఏల పాడనింక యమునా కల్యాణి -నే లీలా మానవుడు గోపాలుడు
''అని కన్నీరు మున్నీరుగా విలపించారు ... ఆయన ప్లీడర్ వృత్తి సరిగ్గా సాగలేదు బెజవాడ
ఢిల్లీ లో కుతుబ్ మినార్ అశోక స్త ంభం ,మసీదు ఆర్య దేవాలయం ప్రక్క ప్రక్కనే ఉండటం
''ఇది మొగల్ దివాణమా ? ప్రళయ శివ మహా స్మశానమా ?ఇది విజయ స్థ ంభమా ?చల
విద్యుఛ్చ 0 ద్ర చూడ దంభమా ?ఇవి జీర్ణ సమాధులా ?ప్రమాద గణ నివాస వీధులా ?ఇది
యవన వికాసమా ?నటేశ తాండవ విలాసమా ?''అని గేయం రాశారు ఇదే ఆయన ఆఖరి
''బతుకు బరువు మోయలేక -చితికి చితికి డస్సి వాడి -ఫికరు పుట్టి పారిపో యి -ఒకడనే
యే తోటలోనో -పాట పాడుతుండగనా -ప్రా ణి దాటి యేగేనా ?ప్రా ణి దాటి యేగు చుండ -
జంతువులూ దూరం పో తాయనేవారు శుద్ధ శ్రో త్రీయ బ్రా హ్మణ వేషం ..విశాఖ లో
..'' తెలుగు నుడి ''ని సేకరించి ''నుడికదలి ''నిఘంటువు తయారు చేయాలన్నది ఆయన
ఆశయం . అచ్చ తెలుగు ను ఆరాధిస్తే అందరికీ దూరమై పో తామేమో నని చాలా మంది
కవి గారి షష్టి పూర్తి 19 33-34 లో జరిగింది .ఆయన ఆశ్రమం నుంచి ఊరేగింపుగా
.విశాఖ యావత్తూ ఊరేగింపులో పాల్గొ న్నది .అంతటి భారీ ఊరేగింపు విశాఖ లోనే కాదు
మరే పట్ట ణం లోను జరగలేదని వరద ఉవాచ .ఆయన సభలో ప్రసంగిస్తు ంటే ఆయన
చెక్కులమీద ఆనంద బాష్పాలు ధారగా కారిపో యాయి .అంతటి పరవశం కల్గించారు విశాఖ
కవి గారికి వ్యాపకాలు ఎక్కువ దానితో నుడికదలి మందగించింది .ఉత్త రాల్లో కూడా అచ్చ
తెలుగే రాసేవారు ..శుభం అని రాయటానికి బదులు ''మేల్ ''అని రాసేవారు ..ఆయనకు
దేవుడు కు అచ్చ తెలుగు పదం దొ రకలేదు .చివరికి కొత్త పదం ''ఎల్ల డు ''ను సృష్టించారు .
దీన్ని శ్రీ శ్రీకి వినిపిస్తే పగలబడి నవ్వాడు పురిపండా ముక్త సరిగా ''బావుంది ''అన్నాడు .
20-నాయని సుబ్బారావు -అగ్ర శ్రేణి కవి . కానీ తగినంత ప్రా శస్త ్యం రాలేదు .. ''మాస్
21-బొ డ్డు బాపిరాజు -చదునైన ముఖం ,చిన్న మీసాలు ,ఎడం పాపిట ,ధో వతి లాల్చీ
వెడల్పాటి అంచు ఉత్త రీయం తో ఉండేవాడు . ప్రచార భాగ్యం శిష్య వర్గ ం లేని కవి ..
మార్గ ముల్ దయా -తోయధి వౌచు కొండా దిగె -దో యొక గట్టు కు జేర్చువో భువిన్ ''.
22- మాచిరాజు దేవీ ప్రసాద్ -భావ కవుల్ని ఎద్దేవా చేస్తూ పారడీలు రాశాడు ..దీన్ని బాగా
పండించాడు జలసూత్రం . 1949 లో కృష్ణ శాస్త్రి పఠాభి ,అబ్బూరి ,దేవిప్రసాద్ పద్ధ తులలో
రాసి పేరు లేకుండా మల్ల వరపు విశ్వేశ్వర రావు సహాయం తో శ్రీశ్రీ ద్వారా భారతిలో అచ్చు
వేయించారు . కొన్ని -
''అసలు శ్రా వణమాస మధ్యమ్ము నందు -కురిసి తీరాలి వర్షా లు ,కొంచె కొంచె -మేని
ఇపుడు నా వొళ్ళు కొంత లావెక్కి సుంత -కదిలితె చెమట వాసనలు కక్కుతుంది -నేనె
కర్ణ పేయంగా కవిత్వాన్ని మలచిన కీర్తి దేవి ప్రసాద్ కె దక్కుతుంది ఇలాంటి ధో రణి ని
పఠాభి ప్రా రంభించినా ,పెద్ద అబ్బూరి నిర్దేశించినా ,విశిష్ట రూపాన్ని సంతరించినవాడు దేవీ
ప్రసాద్ ..కృష్ణ శాస్త్రిగారు దేవీ ప్రసాద్ ను చిరంజీవిని చేశారు భారతి లో ప్రచురించేట్లు చేసి -
''అతడు ప్రియురాలిగా0 చు బ్రహ్మా0 డ మందు -అచ్చ మామె నె గాంచు ప్రత్యణువులోన-
23- చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి - కవిత్వానికి ప్రత్యేకంగా ''ధ్వని ''అనే ఒక పత్రిక పెట్టా లని శ్రీశ్రీ
భావించి దాని ముఖ చిత్రంగా శాస్త్రిగారి చేతులను ఫో టో పెట్టా లని భావించి శాస్త్రిగారి
చేతులు ఫో టో తీయించి ,ఆయన ఎందుకు అని అడిగితె ''మీకవిత్వం చేత్తో రాస్తా రుకనుక
''అని చెబితే ఆయన ''నేను కవిత్వం చెప్పా . నిజమే .రాసింది తక్కువ .నాకు న్యాయం
శాస్త్రిగారూ శిష్యులు పింగళి కాటూరి వగైరా అక్కడే టిఫిన్ చేసేవారని అక్కడ పెసరట్టు
గారు రహస్యంగా వెళ్లి చూస్తే ,పెసరట్టు వేసేవాడు వేడి అట్ల కాడ తన పిక్క మీద కాసేపు
వేడి కాడ పిక్క మీద పెట్టు కొనేవాడని గ్రహించారని మాధవ పెద్ది బుచ్చి
చేశారట . ఈ కథను శాస్త్రిగారి చెవిన వేశాడు వరద .ఆయన ఫక్కుమని నవ్వి ''ఆ రోజుల్లో
రాసి పంపింది తానూ కవిత్వం చెబుతానని నేను వినాలని .తిరుపతి శాస్త్రి మండి పడ్డా డు
.ఎక్కడికి పో యినా నీకో పేరుందని తెలిసి పో తుందన్నారు. నిజానికి ఆమె పద్యానికి నేనల
ె ా
80 వ పడిలో మంచం మీద ఉండగా వరద వగైరా చూసి ఏవైనా పద్యాలు చెప్పమంటే
''నన్ను వృద్ధు డంచు బన్నెమ్మునకు మీరు -గౌరవింతు ,రేను దారమైన -మీ సపర్య
కవిత వలన బన్నెము గూడ గలిగెనేని -గలుగునిండా వశ్యకము గాదు ,రామ -కోటి వలె
24-మల్లా ది రామ కృష్ణ శాస్త్రి -పెద్ద అబ్బూరి కి ప్రా ణ స్నేహితుడు ..అబ్బూరి పిల్లలు
బందరులో జబ్బు పడ్డ ప్పుడు ఆయన ఆశువుగా ఒక నవల చెబితే తెల్లా ర్లూ రాశారు
మల్లా ది .అదే మంగళ సూత్రం నవల అదొ క్కటే అబ్బూరి నవల ..అబ్బూరి ప్రో త్సాహంతో
ఎక్కువైతే ఎవరినన
ై ా సాయం పంపమంటే వరద వగైరా శాస్త్రిగారిని బలవంతం మీద
పంతం మీద ఒక్క రాత్రిలో అచ్చు వేయించి కూర్మా వేణు గోపాల స్వామి గారి పైరవీ
నాటకానికి చెక్ పెట్టించారు ..దీనికి ముందుమాట రాస్తూ శాస్త్రిగారు ''తెలుగులో ఔచిత్యం
ఒకసారి బెజవాడలో సినిమా చూడటానికి వెళ్లి న శాస్త్రిగారిని ఒక ప్రౌ ఢ బుగ్గ పట్టు కొని ''ఏం
''అన్నారు .శాస్త్రిగారు కృష్ణా పత్రికలో ''నా కవి మిత్రు లు ''అనే శీర్షికలో పది వ్యాసాలూ
అద్భుతంగా రాశారు .
మరోసారి ఉమాయ్ శాస్త్రిగారు సినిమాకు రాసిన పాట పాడి వినిపిస్తే శాస్త్రిగారికి కోపం
మల్లా ది గురించి మాట్లా డకండి .ఆ మల్లా ది ఎవడో నాకు తెలియదు .నేను మీ అందరికీ
తెలిసిన వాణ్ని అర్ధమయిందా అన్నారు .అంటే ఆయనకు సినిమాల్లో చేసే వృత్తి మీద అంత
అసహ్యం అన్నమాట ..నిజంగా ఆయన అంత బాగా సినిమా పాటలు రాసిన వాళ్ళు లేరు
వరద ను ''ఏమైనా రాస్తు న్నావా ?''అని అడిగితె ''రాస్తు న్నా -వరద అంత్యక్రియలు
''అన్నాడు . అవాక్కయ్యారు మల్లా ది .వివరణ ఇస్తూ వరద ''ప్రతి పాదాంతం లోను క్రియ
వచ్చేట్లు రాస్తు న్నా .అంచేత అంత్యక్రియలు అయింది ''అన్నాడు .శాస్త్రిగారు ''నీ అంత్య
25-ముద్దు కృష్ణ -సామి నేని ముద్దు కృష్ణ స్థిరంగా ఒక్క చోట ఉండేవాడుకాదు .ఎక్కడ
కవులు వాలితే అక్కడ వాలిపో యేవాడు ..పెళ్లి చేసుకోలేదు ..ఎక్కువకాలం కాకినాడ
రాజమండ్రి లో గడిపాడు ..కవిత్వం రాశాడు కానీ అచ్చేసుకోలేదు ..ఏదో కొత్త దారి
తొక్కాలని కాంక్ష ఉండేది . సంచలనం కల్గించాలని తపన . తెలుగు కవిత్వం లో
మంచివన్నీ ఏరి సంకలనం గా ''వైతాళికులు ''తెచ్చిన ఘనత ఆయనదే .దీన్ని శ్రీశ్రీ
మెచ్చలేదు .ఎంపిక కృష్ణ శాస్త్రి చేశారని ముద్దు కృష్ణ కాదని ఆయన అభియోగం .ఇందులో
కొంత నిజం లేకపో లేదన్నారు వరద .
ఆధునిక సాహిత్యానికి కృష్ణ శాస్త్రి చేసి పెట్టినంత ప్రచారం వేరవ
ె ్వరూ చెయ్యలేదు
.ఆధునిక కవులపద్యాలు గేయాలు ఊరూరా పాడి వినిపించింది శాస్త్రిగారే . ఆయనపాడిన
వాటిలో తొంభై శాతం వైతాళికులు లో చేరాయి ..ఇంగిలీషు లో వచ్చిన ''గోల్డె న్ ట్రెజరీ ''ని
మనసులో పెట్టు కొని వైతాళికులు తెచ్చానని ముద్దు కృష్ణ అన్నాడు . ఎన్నో ముద్రణలకు
నోచుకున్నది
ముద్దు కృష్ణ మాత్రా ఛందస్సులో ప్రయోగాలు చేశాడు -
''వేయరా మగ్గ ం -నేయరా -నేయరా గుడ్డా -చేయరా -చేయరా సేద్యం
కాయండి యువకులు -కాయండి భుజములు కష్ట ంగా ఉంటుంది -కానీ తప్పదు మనకు
బెజవాడలో ''జ్వాల''పత్రిక నడిపాడు అందులోనే శ్రీశ్రీ ''మరో ప్రపంచం ''మొదటి సారి
అచ్చు ముఖం చూసింది .ఆపత్రికలో ''ఎవరైనా అక్రమ సంబంధం వలన చాటుగా పిల్లల్ని
కంటే ఆదుకుంటాం ''అనే ప్రకటన ఉండేదని వరద గుర్తు చేశాడు . హరీన్ ఛట్ఠో ప్రభావం తో
నాటకాలలో వేలు పెట్టా డు .అనార్కలి అశోకం అనే రెండు నాటికలు రాశాడు ముద్దు .వీటికి
పూర్వమే చలం హరిశ్చంద్ర రాశాడు అయితే చలం నాటకం ఎక్కడా
ప్రదర్షింపబడలేదన్నాడు వరద .
గుంటూరులో అశోకం నాటకం ఆడుతుంటే సీత రావణుడికి అతి దగ్గ రగా రావటం చూసి
ప్రేక్షకులు సహించలేక వారి మద్ద రి మధ్యా వెళ్లి కూర్చున్నారని నాటకం ఆగిపో యిందని
వరద అన్నాడు ''ఈ నాటకాలను ముందు ప్రజలచేత చదివించి తరువాత ప్రదర్శించాల్సి
ఉంది ''అన్నాడు ముద్దు వార తో
తన సాహిత్య స్మృతులు రాసి పుస్త క రూపం లో తెద్దా మనుకొన్నాడు .కానీ రాసింది
మాయమై పో యింది .తరువాత వరద అడిగితె ''మంచిపనే జరిగింది వరదా .నాకు
తెలిసినకవుల వెధవపనులన్నీ గుర్తు న్నాయి వాటిని రాసి ఉంటె మనల్నీ తిడతారు .వాళ్ళ
కవిత్వాన్ని మెచ్చుకొందాం లే ''అన్నాడు .
మిత్తు లు బెజవాడలో సన్మానం చేద్దా మనుకొంటే వారితో ''పెళ్లి కాని వాడిని .నాకో మానం
ఇప్పించండి సన్మానం వద్దు ''అని చమత్కరించాడు .ముద్దు కృష్ణ తాత ముద్దు నరసింహం
గారు ''హిత సూచీని ''గ్రంధాన్ని 1840 లో రాసి వీరేశలింగానినికి పరోక్ష మార్గ
దర్శకులయ్యారని వరద ఉవాచ అందులో వితంతు పునర్వివాహాన్ని సమర్ధించారు .శిష్ట
వ్యావహారిక రచన .ముద్దు కృష్ణ కూ సంఘ సంస్కరణాభిలాష వారసత్వంగా వచ్చింది .
26-తురగా వెంకట రామయ్య -''లోకాలు నాకెలానే -కోకిలా -బాలకృష్ణు డే చాలునే ''వంటి
గేయాలు రాశాడు దీన్ని ద్వారం వారు ఫిడెల్ మీద వాయించి చిరస్మరణీయం చేశారు .
దరిదం్ర అనుభావిస్తు న్నా ముఖం లో కొంటె తనం ఉండేది .బసవరాజు అప్పారావు తర్వాత
గేయరచనలో తురగా సిద్ధ హస్తు లు అన్నాడు వరద .శ్రీశ్రీ మీద ఆయన ప్రభావం ఉన్నది
.పొ ల్లు లేని రచన ఆయనది
''దున్నరా ఈ భారత భూమిని -తొలకరించిన పుణ్య భూమిని -కరువు లేనీ స్వర్గ రాజ్యపు
-దొ రవు నీ వయ్యెదవురా ''
తురగా వారిమీద వరద ''తురగ వెంకట రామయ్య -కొరగాని కవిత్వ మేల కొలిచెదవయ్యా
''అని ఆశువుగా చెప్పాడు వరద తలనిమిరి ''పద్యం బాగుండకపో యినా నిజం చెప్పావు
నాయనా ''అన్నారట ..పిల్లలకోసం ఒక రాత పత్రిక ''జాబిల్లి ''తెస్తూ వరద ముఖ చిత్రం పై
తురగావారి చేత
''ఆడుకొనుము పాడుకొనుము -ఆనందముతో వత్సా !తెలుగుతల్లి దీవన
ె లం -దించి
మెచ్చన్ ''గేయం రాయించి వేశాడు ..ఆయన కావ్య సంకలనానికి ఎవరైనా పూనుకొని
పుణ్యం కట్టు కోమని వరద గోల చేశాడు .
27-పురిపండా అప్పలస్వామి -విశాఖలో ఖద్ద రు షాపు ఉండేది ఆయనకు .''కలాపహాడు
అనే ఒరియా నాటకాన్నితెలుగులో అనువదించి ప్రచురించారు భావకవిత్వం రాశారు .
కృష్ణ శాస్త్రి ప్రభావం ఎక్కువ ఆ వయసులోనూ ఇంగిలీషు ను సబినవీసు కేశవరావు
గారిదగ్గ ర నేర్చుకునేవారు ఒకరోజు రాత్రి పిడుగులతో పడిన వర్షా నికి ఆయన గది గోడమీద
పిడుగుపడి ఎదుటి గోడకు కన్నం వేసింది ఈ అనుభవాన్ని ఆయన మర్నాడు
కవిత్వీకరించారు .అదే ''సౌదామిని ''ఈ పేర సంకలనం తేవాలనే ప్రయత్నం చేశారు కానీ
కుదరలేదు ..కట్ట మంచి తో ముందుమాట రాయించామని వరద నాన్నగారికి చెబితే
ఆయనకిస్తే ,రామ కృష్ణా రావు రాయలేదుకనుక తానెందుకు రాయాలని వ్రా తప్రతిని కూడా
తిరిగి పంపలేదు .తర్వాత శ్రీ శ్రీ అందులో కొన్ని గీ తాలను ఇంగిలీషు లోకి తర్జు మా చేసి
చిన్న పుస్త కం గా తెచ్చాడు ..సాహిత్యానికి అంకిఅతమైన జీవి స్వామి .శ్రీశ్రీ లాంటి
వారెందరినో ప్రో త్సహించారు ..మాత్రా ఛందస్సులో అపురూప ప్రయోగాలు చేశారు స్వామి
.అందులో ''మల్లెమడుగు ''పదికాలాలు నిలిచెరచన అని వరద విశ్వాసం .విశాఖ లో
కవుల ఛాయా చిత్ర ప్రదర్శన మొట్ట మొదటి సారి నిర్వహించింది అప్పలస్వామిగారే ఇది
గ్రంథ రూపం పొ ందాలని వరద కోరాడు
28-నళినీ కుమార్ -అసలుపేరు ఉండవల్లి సూర్య నారాయణ ..శ్రీ శ్రీ మహా ప్రస్థా నాన్ని
అచ్చు వేసన
ి వాడు నళినీయే .విశ్వనాధ కూడా తన రస తరంగిణి ప్రెస్ లో అచ్చు
వేద్దా మని ప్రయత్నించారు . జీవితం వికృతి అని భావించాడు .''పణ విపణి ''కావ్యం
రాశాడు .
''ముండ్లు లేని గులాబీ ల -చెండ్ల కు దారమ్ము లేదు -క్రీనీడలు లేని వెలుగు -తానీషాలైన
కనరు
శృతి కలియని పాటలతో -బ్రతుకంతయు చితికినది -ఏనాటికి వ్రా సినదో -ఈ నాటికి
సుఖాంతమ్ము
యాచకులై ఎంచుకొనగా -నావకాశము కోరు టెట్లు ?జీవులెల్ల యాచకులే -జీవనమొక
కబళ మ్ము ''
29- శ్రీరంగం నారాయణ బాబు -బుజం మీద దిగజారిన జుట్టూ ,చెంపలమీద నున్నగా
దువ్వుకున్న గిరజాలు ,చిన్న చక్కని మీసం ,కళ్ళజోడు ,చాతీకి ఎడమవైపు ఖాజాలతో
లాల్చీ , బెంగాలీ ధో వతి నారాయణబాబు ఆహార్యం ..నటాలిలో ఉద్యోగించాడు ..చెకోవ్
రాసిన చెరీ ఆర్చర్డ్ ను నాటకంగా అనువాదం చేయమని ఇస్తే చేశాడు కానీ అబ్బూరి
నచ్చక శ్రీ శ్రీ వరదలకిస్తే ''సంపంగి తోట గా అనువదించి ప్రదర్శించారు .దీనిపై పెద్ద
దుమారం లేపాడు దీనికి వేదిక ''నవోదయ వారపత్రిక ''లో నీలంరాజు వెంకట
శేషయ్యకల్పించాడని వరద అంటాడు బాబు అమాయకుడేకాక భాష మీద అధికారం
సాధించలేదన్నాడు వరద
30-అరసం -అభ్యుదయ రచయితల సంఘం ను అబ్బూరి ''మనం నాద బ్రహ్మను ఆశ్ర
యిస్తే వాళ్ళు నినాద బ్రహ్మ ఆరాధిస్తు న్నారు మనకి కుదరని వ్యవహారం ''అన్నారు
.అరసం కమ్యూనిస్ట్ వాసన వేస్తో ందని తెలిసి చాలామంది తప్పుకున్నారు .
విశ్వనాథను వరద ''మీ తోటికవులు అంతా అభ్యుదయ వాదులైతే మీరొక్కరే ఒంటరై
పో యారేం /అని అడిగితె ఆయన -
''అరసంఘమే పెద్ద -అక్షయ పాత్ర -అడ్డ మైన కవితే -అన్నపూర్ణా దేవి ''అన్నారు అప్పుడే
కృష్ణ శాస్త్రి అరసం మీటింగ్ లో అధ్యక్షోపన్యాసం చేస్తు న్నారని వరద చమత్కరించాడు . .
31-కృష్ణ శాస్త్రి -’’నా కఠినపాద శిలల కింద బడి నలిగి -పో యే నెన్నియో మల్లె పూలు
మున్ను ‘’
ప్రా ణ సఖుడె నాకోసమే పంపినాడు -పల్ల కీ అన హృదయమ్ము జల్లు మనును .’’
ఆకాలం కవులందర్నీ ఇంటిపేరుతో పిలిస్తే శాస్త్రిగారినోక్కరినే కృష్ణ శాస్త్రి అని పిలిచేవారు
దీనికి కారణం ఏమిటని ఆయన్నే వరద అడిగత
ి ె ‘’వాళ్ళు అంటే వాళ్ళ కవిత్వమే గుర్తు కు
వస్తు ంది కృష్ణ శాస్త్రి అంటే కవిత్వం తోపాటు నా వేషం కూడా గుర్తు కు వస్తు ందని కుంటా
‘’అన్నారు .
అబ్బూరి ,చలం ,కృష్ణ శాస్త్రి ముగ్గు రే ప్రతిభావంతులైన హాస్యప్రియులు అన్నాడు వరద
..చలం మాట్లా డుతుంటే నవ్వలేక ఆకలేసి అరటి పళ్ళు ఆరగా ఆరగా తినేవాడట పో లేపెద్ది
సుబ్బారావు ..చలం శాస్త్రిగారు కూచుని మాట్లా డితే ఆకాశమే నవ్వేది అన్నాడు వరద
.సమయస్ఫూర్తితో హాస్య ప్రసక్తి చేయగల నేర్పు శాస్త్రిగారిది . తెలుగు జాతికి హాస్య స్ఫూర్తి
తక్కువ అని అబ్బూరి కృష్ణ శాస్త్రి భావించేవారు . ఈ హాస్య త్రయం ఆంద్ర దేశానికి బయటే
మరణించటం యాదృచ్చికం ‘శాస్త్రిగారు పద్యం చదువుతుంటే ఒక విచిత్రా నుభూతికి
లోనవుతాం .అయన పద్య పఠనం రికార్డ్ కాకపో వటం దురదృష్ట ం .
అశ్లీలాల తోకూడా హాస్యం గా పద్యాలు రాశారు .
శ్రీ తిరుపతి గారిపై -
‘’ముదియొకడు బాహుమూలల్లో మరోరెండు -దాడి యొకడు ,తమిళనాడొ కండు -వెరసి
పంచ శిఖలు తిరుపతి యోగికి -విశ్వ దాభిరామ వినుర వేమ’’అని సరదా పద్యం చెప్పారు
.
శాస్త్రిగారి ప్రముఖ పద్యం -’’నాకనుల క్రా గు చీకట్లు ప్రా కు చోట -లేదు నెత్తా వి ,మధువేని
లేదు ,లేదు -ప్రా ణ ,మొక్క లావణ్యమ్ము లేదు -యేను రుజనైతి ,జర నైతి ,మృత్యువైతి
‘’ఈ పద్యానికి ప్రతిరూపంగా స్టీఫాన్ జ్వీ గ్ రాసిన ‘’ఏ లెటర్ ఫ్రేమ్ ఆన్ నోన్ ఉమన్ ‘’ లో
ఉత్త రం రాసిన ఆ స్త్రీ ని తలచుకొంటే శాస్త్రిగారి పై పద్యం గుర్తు కు వస్తు ందని వరద తో పాటు
శాస్త్రిగారూ అన్నారు .
వరద జైలులో ‘’చెరకాలం ‘’రాస్తూ శాస్త్రిగారిపై -’’ఆశలే చివురించని శైశవాన -మీ
కవిత్వాన్ని నేనెంత మెచ్చుకొంటి -ఊర్వశీ ప్రవాసమ్మున పూర్వ గతిని -కంఠ పాఠ
మ్మొనర్చిన గాథ కలదు ‘’అని రాశాడు
‘’మీ శిరోజాలు రోజాల రాశివో లె -మ్మారిపో యిన ప్రా యాన మంచి మంచి -పాట లెన్నేని
వ్రా సిరి నేటి దనుక -మరల నా యభిమానమ్ము తిరిగి వచ్చే .’’
‘’నేడు చెరసాల మృత్యు సాన్నిధ్యమందు -నా కొరకు నా విచిత్ర దైన్యమ్ము జూచి -
చెమ్మగిలు నయనమ్మేని చెంత లేదు -ఏ లకో నా యెడంద మీ మ్రో ల వ్రా లి పో వు ‘’వీటిని
శాస్త్రిగారికి పంపాడు ఆయన మళ్ళీ పద్యాలు రాసిపంపారు ..అందులో ఒకటి -
‘’కారు మబ్బు వానకారు ,వాగులు పొ ంగి -నిండినదులు వరద నింగి కెగసె -వానలోన
నీవు ,వాన కావల నేను -అంతే బతుకు ,చివరికంతె ,అంతే ‘’
32-మాధవ పెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి -పద్యం చదవటం లో చెళ్ళపిళ్ళ ,విశ్వనాధ
వేలూరి ని మించిన ప్రఙ్ఞ కలవాడు .ఆయన శైలి అనితర సాధ్యం .హాస్య చతురోక్తు లలో
అందెవేసన
ి చెయ్యి ..వెంకట శాస్త్రిగారి శిష్యులలో సంగీత నిష్ణా తులు బుచ్చి .. కవిత్వం
వలన తెలుగునాట బతకటం కల్ల అని నమ్మాడు ..తెనాలి అంటే పంచప్రా ణాలు వదిలి
ఉండేవాడుకాదు.’’స్వర్గ ం ఎలా ఉంటుందో తెలియదుకనుక దానికి వెళ్ళను .నరకం ఎలా
ఉంటుందో స్వానుభవం వలన తెలుసుకున్నాకానుక నరకానికి పో తా ‘’అనేవాడు .
‘’రసజగన్నాధనటరాజ రంజమాన -మంజుతారాళి అద్దియే మా తెనాలి ‘’అని చాటువు
చెప్పాడు .
ఒకసారి కాలువగట్టు వెంట నడుస్తు ంటే మూడు బొ మికలు కనిపిస్తే ఆయన ఆకాశం వెనక
చూసి ఆశువుగా పద్యం చెప్పాడు -
‘’చూడ 0 జూడ మహాశ్మశాన మనిపించున్ -నాకు నీ లోక ,మిం -దేడన్ గాలిడ బో వ
నేరపయినో -యే వేయు చున్నట్టు లే -లో డక్క య్యెడి గాని నీ మహిమ -యాలో నే
నివారించి ,నీ -క్రీడా రంగమటన్న మాట స్మృతికి0 -గీలించు మృత్యుమ్ జయా ‘’
అని చెప్పి గట్టిగా నవ్వి వెనక్కి పో దాం పద -జీవితం లో ఎప్పుడూ ముందుకు పో లేం ‘’అని
విరక్తిగా అన్నాడు వరదతో .
33-అబ్బూరి రామ కృష్ణా రావు -1919 లో కలకత్తా వంగ దేశీయాంధ్ర సమితి వార్షికోత్సవం
లో అధ్యక్షుడైన సర్ సి వి రామన్ ప్రక్క ఉపాధ్యక్ష స్తా నం లో ఒక విద్యార్థిగా రామ
కృష్ణా రావు ఉండి ముఖ్య అతిధి ,ఏ హిస్టరీ ఆఫ్ ఇండియన్ లాజిక్ ‘’అనే మహా గ్రంధాన్ని
రాసిన విఖ్యాత తర్క శాస్త ్ర వేత్త సతీష్ చంద్ర విద్యాభూషణ్ సమక్షం లో అరగంట సేపు
సంస్కృతం లో అనర్గ ళం గా ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపడేట్లు చేశారు . రామన్ ,అబ్బూరి
భుజంతట్టి ‘’దక్షిణ భారత దేశ గౌ రవాన్ని నిలబెట్టా వు ‘’అని అభినందించాడు . ఆసభలో
ఉప్పల లక్ష్మణరావు మాగంటి బాపినీడు వంటి ప్రముఖులున్నారు .
రెండేళ్లు మైసూరు సంస్కృత కాలేజీలో చదివి అప్పటికి కలకత్తా వచ్చారు అబ్బూరి
.రాళ్ల పల్లివారు మైసూర్ లో సహాధ్యాయి .అప్పుడే రాసిన ‘’మల్లికాంబ ‘’ప్రచురితం .ఆంద్ర
భారతి లో గురజాడ అబ్బూరి రాయప్రో లు రాసేవారు ..దీని తర్వాత ఆంద్ర గ్ర 0 ధాలయ
సర్వస్వము వస్తే అందులో ఖండకావ్యాలు రాశి ప్రచురించారు ..అయ్యంకివారు
సంపాదకులు . అయ్యంకి ‘’ఆధునిక కవిత్వానికి గురజాడ అబ్బూరి రాయప్రో లు కవిత్రయం
‘’అన్నారు . కలకత్తా లో ఉండగా కొన్ని పద్యాలు రాశారు
‘’నోటి నిండుగ భుజింపఁగనోచుకొ నము-ఉదయ గీతులుపాడ నో పెదముగాని -
కన్నతల్లు ల ప్రేమమార్గ మ్ము గనము -లలితగతి వీణ వాయింపగలము గాని -తొడిమ లెడ
సేయగా రాలిపడిన పూల -వలపు లేవి ?భిక్షా0 దేహి భవతి భవతి ‘’
కలకత్తా యూ ని వర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన పద్య సంకలనం’’ఊహాగానం ‘’
మద్రా స్ నుంచి1918 లో వెలువడింది .ఆధునికాంధ్ర కవిత్వానికి శ్రీకారం చుట్టిన
కొద్దిపుస్త కాలలో ఒకటయ్యిందిఅది .దుష్ట సమాసమే అయినా ఎవరూ ఆక్షేపించలేదు
ఆయన సంస్కృత ఆంద్ర విద్వత్తు ను చూసి ..విప్ల వాత్మక పద్ధ తిలో పద్యాల పేర్లు తీసేశారు
మొట్ట మొదటిసారిగా .తరువాత చాలామందికవులు దీన్నే అనుసరించారు .
ప్రముఖ మల్ల యోధుడు కోడి రామ మూర్తిమీద అబ్బూరి పద్యాలు రాశారు .వాటిని
ఆయన రుమాళ్ల మీద అచ్చు వేయించి అందరికి పంచిపెట్టా డు ..ఆయన ప్రదర్శనలో
ముందువరుస రెండు కుర్చీలు అబ్బూరి దంపతులకు కేటాయించి భక్తి ప్రకటించేవాడు
..కలకత్తా లో డిగ్రీ పొ ంది కొంతకాలం శాంతి నికేతన్ లో గడిపి ఇంటికి వచ్చారు .
కొడవటి గంటి వెంకట సుబ్బయ్య రాసిన పద్యాలను వరద ప్రసిద్ధ ఆంగ్ల కవి డబ్ల్యు హెచ్
ఆడెన్ కు చదివి వినిపించాడు అమెరికా లో -
‘’ఈ అతి లోక మోహన మహీతల మందున తోడులేక పా-ధేయము లేక సిగ్గిలి మదీయ
మనోహర భావ పల్ల వ -చ్చాయలలోన వ్యర్ధపు విచారము తో నవవాప్త కామ్యముల్ -
రోయుచు భగ్నమాలికలు ప్రో వులు సేయుచు సంచరించెదన్ ‘’
దుగ్గిరాల వారి పరిచయం తో అబ్బూరివారి జీవితం మారిపో యింది -రాజకీయ ప్రవేశం
జరిగి రచన వెనకబడింది దుగ్గిరాలకు యమునా కల్యాణి అంటే మహా ప్రా ణం
34-తర్క తీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి -మహారాష్ట ్ర సతారా జిల్లా ‘’వాయి ‘’గ్రా మం లో ప్రముఖ
సంస్కృత పాఠ శాల ఉన్నది .అక్కడ సంస్కృతం నేర్పటానికి తెలుగు దేశం నుండి
పండితులు వెళ్లి నేర్పారు .దాన్ని తీర్చి దిద్దినవాడు తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి . అబ్బూరి
కి మంచి మిత్రు డు . ఇద్ద రూ సంస్కృతం లోనే మాట్లా డుకునేవారు .ఆయనకు పిలక
ఉండేది . 1940 లో ఇద్ద రూ కలకత్తా వెళ్లి ఒక రెస్టా రెంట్ లో విస్కీ కొడుతున్నారు
..జోషిగారిపిలక ,పండితవేషం విస్కీ తాగటం జనం విడ్డూ రంగా చూశారు .. అబ్బూరి
వెంటనే రెస్స్టారెంట్ యజమాని నుంచి కత్తెర తెచ్చి జోషీ పిలక కత్తి రించారు .అప్పుడాయన
‘’కామ్రేడ్ రామ కృష్ణా రావు ! ఈ దేశం లో ఏదీ బహిరంగం గా చెయ్యరాదు ‘’అన్నాడట ..
జోషీ గాంధీకి కూడా సన్నిహితుడు . ఆయన పాండిత్యం లో బ్రహ్మదేవుడంతటివాడని
అంటారు . హరిజన దేవాలయ ప్రవేశం కోసం గాంధీ ఆయన్ను కాశీలో పండితులతో
తర్కించమని పంపారు .కాశీ పండితులు వ్యతిరేకించారు .రాయుడు శాస్త్రిగారు జోషీని
సమర్ధించగా పండితులు కిమిన్నాస్తి అయ్యారు .. హరిజన దేవాలయ ప్రవేశం యధా
విధిగా జరిగిపో యింది
35-దుగ్గిరాల గురించి మరిన్నీ విషయాలు -దుగ్గిరాల వారి ‘’రామదండు ‘’దుష్ట సమాసం
అన్నాడు రామ సుబ్బయ్య ..వెంటనే ‘’మీ పేరు లో ఏ సమాస 0 ఉంది ?అని
ఎదురుప్రశ్నించాడు ..రామదండు సభ్యులందరూ కాషాయ వేషం తలపాగా రుద్రా క్షలు
,నుదుట కుంకుమ ధరించేవారు .బెజవాడ అఖిలభారత కాంగ్రెస్ సభకు రామదందే
వాలంటీర్లు .వేల సంఖ్యలో ఉన్న వీరించి చూసి మహమ్మదాలీ ‘’రెడ్ ఆర్మ్ ‘’అన్నాడు
..దుగ్గిరాలవంటి మహా వక్త నభూతో అంటాడు వరద .చీరాలలో పురపాలక సంఘాన్ని
ఏర్పాటు చేయటానికి ప్రభుత్వ ప్రతినిధులువచ్చారు .సభ పెట్టా రు .పో గేసుకొచ్చిన జనం
పారిపో కుండా ప్రా ంగణం చుట్టూ కంచెవేసి పో లీసు పహారా పెట్టా రు ..సంగతి తెలిసిన
దుగ్గిరాల ప్రా ంగణం ప్రక్కనే ఉన్న తాటి తోపు లోకి వెళ్లి తాటి చెట్లను సంబో ధిస్తూ
ఉపన్యాసం మొదలు పెట్టా రు .ఇంకేముంది చెవిన పడిన జనం క 0 చె దూకి తాటితోపు కు
పరుగులు తీశారు. అవాక్కయింది బ్రిటిష్ ప్రభుత్వం .’’నర చరితల
్ర ో జరగని గొప్ప విశేషం
‘’అన్నాడు దీన్ని కట్ట మంచి .
గాంధీతో అభిప్రా యం భేదాలున్న గోపాల కృష్ణ య్యగారు ‘’మన ఇతిహాసం లో సత్యాగ్రహ
సాధనాన్ని మొదట ప్రయోగించినవాడు ప్రహ్లా దుడు .తండ్రి హిరణ్యకశిపుడు ఎంత బాధ
హింసా పెట్టినా కొంచెం కూడా చలించలేదు .అహింసాత్మకంగా సత్యాగ్రహం చేసిన ప్రహ్లా దుని
లక్ష్యం ఎలా ఫలించింది ?ప్రపంచం లోనే కనీ వినీ ఎరుగని హింసా స్వరూపం తో
నృసింహావతారము ప్రత్యక్షమైంది .కనుక అహింసను మనం ఆరాధిస్తే హింస ప్రత్యక్షం కాక
మానదు ‘’అన్నారు ..గాంధీ గారికి ఈ వార్త చేరి మైండ్ బ్లా కై ‘’దుగ్గిరాలను ఇలా ఇకనుంచి
అహింసా సిద్ధా ంతం పై మాట్లా డవద్దు ‘’అని చెప్పమని కొండా వెంకటప్పయ్య గారికి జాబు
రాశాడు .
గోపాల కృష్ణ య్యగారు శ్రా వ్యమైన కంఠం తో పాడేవారు .ప్రతి బహిరంగ సభలో సాయంత్రం
‘’సాయంకాలే వనాంతే’’అనే శ్రీ కృష్ణ కర్ణా మృతం లోని శ్లో కం పాడేవారు ..ప్రేక్షకులు
ముగ్ధు లు వశ్యులు అయ్యేవారు .ఆతర్వాత ఆయన ఏది చెప్పినా వేదవాక్యంగా విని
అనుసరించేవారు .అంతటి జన వశీకరణ శక్తి ఆయనది . ఆయన పాట పాడే తీరును
మహానటులు శ్రీ అద్ద ంకి శ్రీరామ మూర్తిగారు అనుకరించారు బాగా ..మంచి
హాస్యప్రియులైన దుగ్గిరాల ఛలోక్తు లు నిలయం నవ్యకవులను ‘’కొత్తి మేర కవులు
‘’అనేవారు .ఆశువుగా హాస్యంగా పద్యాలు చెప్పేవారు .ఆయన ప్రభావం పడని
నవ్యకవులు లేరు ..ఆయన సన్నిహితులు భట్టిప్రో లు సూర్య ప్రకాశరావు .రావు గారితో
పద్యాలు చెప్పించాలని ఎందరు ప్రయత్నించినా కుదర్లేదు ..ఒక రోజు అబ్బూరి ని
రెచ్చగొడితే గోపాలకృష్ణ య్య గారిపై ఆశువుగా ‘’
ఉపమాపై పెసరట్టు పై ఇడి లిపై హుమ్మంచు చూపించు నీ-జపసంబద్ధ పరాక్రమ క్రమ
కటాక్ష శ్రేణి మన్నించి శు -భ్రపు జిల్లే బీ ,పకోడీ లడ్వ గయిరాపై కొంత రానిమ్ముశ్రీ -
చపలా0 గ సితాంగ నా హృదయ పాశా పూజ్య వస్తు ప్రియా ‘’అని చెప్పారు ..గిలగిలా
లాడిపో యిన రావు గారు . నేనూ చెబుతా కాసుకోండి అని -
‘’కొండ వెంకటప్ప మొండుపన్యాసంబు -సీతారామ శాస్త్రి జ్యోతిషంబు -అడివి బాపిరాజు
అడివి కవిత్వంబు -ఎరగనట్టు ఆంద్ర ఎదవ ఎవడు ‘’అని చదివారు . వరదను గోపాల
ఎత్తు కొని ఆడించారు చిన్నప్పుడు . అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్ ఫర్డ్
.ఆయనకు డిప్యూటీ కలెక్టర్ గా అబ్బూరి మేనమామ రావు సాహెబు వడ్ల మూడి
బ్రహ్మయ్య పంతులు ఉండేవాడు .అందుకని మేనల్లు డు అబ్బూరిని అరెస్ట్ కాకుండా
కాపాడేవాడు .అబ్బూరి ఎన్నిప్రయత్నాలు చేసన
ి ా అరెస్ట్ కాలేదు .జలియన్ వాలాబాగ్
ఉదంతాన్ని బుర్రకధగా రాసి ప్రచురించారు .అచ్చు వేసన
ి వాడిని అరెస్ట్ చేసి అబ్బూరి
జోలికి రాలేదు .. తనను ఎందుకు అరెస్ట్ చేయటం లేదో అబ్బూ రికి అర్ధమయ్యేదికాదు .
35 ఏళ్ల తర్వాత రూథర్ ఫో ర్డ్ మద్రా సులో గవర్నర్ సలహాదారుగా ఉండేవాడు ..ఆయన
ఈయన్ను గుర్తు పట్టి చీరాల వ్యవహారాలూ చెబుతూ అరెస్ట్ చేయకపో వటానికి కారణం
చెప్పేదాకా అబ్బూరి ఆ రహస్యం తెలియదు అన్నాడు వరద .తాను జైలుకు పో లేక
పో తున్నానే అని తెగ మధానపడేవారు అబ్బూరి .
గోపాలకృష్ణ య్య గారి మరణంపై బసవరాజు అప్పారావు చిరస్మరణీయ గీతాలు రాశారు -
‘’కాలక్రమము గతి గడచి తెనుంగు భావి భాగ్యమెల్ల పండిన వెనుక -ఆనాటి
కెవరైననడుగగా పో రు -గోపాలకృష్ణు డే గోష్ఠి వాడంచు-భాగ్య వశమ్ము న భావికాలాన
అమృత తుల్యమ్ములు నతి భావ భరిత -ములు నైన నా గీతములు వినినంత గోపాల
కృష్ణు ని గొప్ప దీపించు ‘’
దటీజ్ దుగ్గిరాల గోపాలకృష్ణ య్య .
దుగ్గిరాలవారి ‘’రామనగరం ‘’లో కులాలు లేవు అందరిదీ ఒకటే కులం ‘’నాన్ బ్రా హ్మిన్ కు
అర్ధం లేదు ‘’అన్నారు .జాగర్ల మూడి కుప్పుస్వామి జస్టిస్ పార్టీ నాయకుడు దుగ్గిరాల
అవసాన దశలో వచ్చి చూశాడు .రామనగరులో పూరిపాకలో చిక్కి శల్యావశిస్ట ం గా పడి
ఉన్నారు చౌదరిని పలకరించటానికి లేవ బో యారు .సహాయం చేస్తా నన్నాడాయన
లేవటానికి .. నవ్వుతూ ‘’నడుం లో నాన్ బ్రా హ్మినోయ్ ‘’అని చమత్కరించారు .ఆయన
ఆపుకోలేక పగలబడి నవ్వాడు . అప్పటికి నాలుగు రోజులనుంచి నడుం నెప్పితో బాధ
పడుతున్నారు దుగ్గిరాల . వెళ్లి పో తుంటే ‘’రామార్పణం ‘’అన్నారు .వాళ్ళు వెళ్ళాక
అవుటపల్లి నారాయణ రావు తో ‘’ఒరే శ్రీరామ చంద్రు డు చిత్తు కాగితం పంపించారురా
.కానీ ఆ దూతకు తగిన ఆతిధ్యం ఇవ్వలేక పో ఇందిరా ఈ ఘటం ‘’అన్నారు గోపాల .ఆ
చిత్తు కాగితం వంద రూపాయల నోటు
36- కొండా వెంకటప్పయ్య -అంతః కక్షలకు దూరంగా ఉండేవారు .పెద్దమనిషి తరహా .
సాధువుగా మాట్లా డినా కోపం విసుగూ ఎక్కువ .అణ చు కోలేక పో తున్నానని బాధ
పడేవారుకూడా దుగ్గిరాల కొండా పై ‘’కొండెం కటప్పయ్య కొండంత కోపాన -చిర్రు బుర్రు
మనుచు చిందులేసే ‘’అని అందరికీ తెలిసేట్లు పద్యం లో శాశ్వతం చేశారు .అతి నిరాడంబర
జీవి సుఖాలకు అతి దూరం గాంధీ కి అత్యంత సన్నిహితుడు . అందుకే ఆయనకు ఒక
ప్రత్యేక హో దా ఏర్పడేది ..లక్నో కాంగ్రెస్ కు వెళ్లి స్నానం చేద్దా మనుకొంటే వేడినీళ్లు పెట్టిస్తా ం
అంటే ‘’మేమంత నాజూకు వాళ్ళం కాదు .మహాత్ముని అనుచరులం .మాకు వేన్నీళ్ళ భోగం
అనవసరం ‘’అని చెప్పినా వినకుండా చన్నీటి స్నానం చేసి స్నానాల గదిలో కొయ్యబారి
పో యారు . చాలాసేపటి కానీ ఎవరూ గుర్తించలేదు. అప్పుడు హాస్పిటలూ ట్రీట్ మెంట్
జరిగింది .దీనితో ‘’గాంధీకి మనోవాక్కాయ కర్మల సన్నిహితుడిని అనే అహంభావం
పో యింది ‘’అన్నారు .’’యవ్వనం లో నాటకాలు వేసి ఒప్పించాను మెప్పించాను
నమ్మించాను కానీ ఇప్పటి నాటకం లో పాత్ర రక్తి కట్ట లేదు ‘’అని వ్యధ చెందారు .
37-చిత్ర నళీయం -యడవల్లి సూర్యనారాయణ నలుని పాత్ర బాగా పో షించేవాడు
ఉప్పులూరి సంజీవరావు దమయంతి వేషం కట్టేవాడు అల్ల ం మస్తా న్ అనే వస్తా దు
బాహుకుడిగా వచ్చి పెద్ద సైజు కట్టెల్ని తొడమీద పెట్టి తేలికగా విరిచి పారేసేవాడట
.నలుడు బాహుకుడుగా మారితే చిక్కి శల్యం అవ్వాలికాని ఇంతబలం ఎక్కడిది అని
ప్రేక్షకులు చెవులు కొరుక్కునేవారట .యడవల్లి నలునిపాత్రపై అబ్బూరి -
‘’యడవల్లి సూర్యనారాయణ -చెడ దొ బ్బెను నలుని పార్టు ఛీ !ఏ ముండా -కొడుకిచ్చే
వీనికిం ,బలి -చెడుగుడు నాట్యమ్ము కొరకు చీనాంబరరముల్ ‘’అని చెడ తిట్టా రట -
వరద లో తేలి (రి )న తేట ఊట ఇంతటితో సమాప్త ం
సెలవలకు బెజ వాడ వచ్చినప్పుడు తమ్ముడితో కలిసి అట్ట ముక్క లతో కార్లూ
,లారీలు చేశాడు .చక్రా లుగా ఇంజెక్షన్ బాటిల్స్ ,రబ్బరు మూతలు వాడాడు .సినిమా
ప్రొ జెక్టర్ కూడా ఇమ్ప్రోవైజేషన్ పద్ధ తిలో తయారు చేసి అందరి మెప్పును పొ ందాడు .స్వాతి
బలరాం మద్రా స్ వచ్చినప్పుడల్లా జయదేవ్ ను కలిసే వాడట .’’కార్టూ నిస్టు బాగా
ఆలోచించే కార్టూ న్ గీయాలి ‘’అని జయదేవ్ అభిప్రా యం .చూసిన వారినీ ఆలోచింప
జేయాలి .సైన్స్ టు డే లో జయదేవ్ కార్టూ న్లు పడ్డా యి .2000 లో అమెరికా వెళ్ళినప్పుడు
తన కార్టూ న్ల ను అక్కడి పత్రికలకు పంపినా ఎవరూ వేసుకోలేదని ,అది అమెరికా వారి
పాలసి అని చెప్పాడు నిజాయితీగా .తెలుగు కార్టూ నిస్ట్ శ్రీనివాస్ అమెరికా లోని డల్లా స్ లో
సెటల
ి య్యాడని చెప్పాడు .అతను అమెరికా పౌరుడై ,వాల్ స్ట్రీట్ జర్నల్స్ లో కార్టూ న్లు వేసి
మంచి పేరు పొ ందాడని చెప్పాడు .జర్మన్ పత్రిక లో తను వేసిన w.t.o పడిందట
.జెకోస్లో వేకియా పత్రిక లో ఫుల్ పేజీ లో జయ దేవ్ కార్టూ న్లు వేశారు .బల్గేరియా లోను
పేరు పొ ందాడు .
గోపాల్ అనే తెలుగు లెక్చరర్ జయదేవ్ కాలేజి లో నే పని చేస్తు న్నాడు .ఇద్ద రూ
ఫిలిం సెన్సారుబో ర్డు సభ్యులుగా ఆరేళ్ళు పని చేశారు . ఆద్వాని గారు ఇన్ఫర్మేషన్ అండ్
బ్రా డ్ కాస్టింగ్ మినిస్ట ర్ గా పని చేసినప్పుడు ,జయదేవ్ ఆయన్ను కలిసి పరిచయం
చేసుకొన్నప్పుడు ‘’సెన్సారు బో ర్డు లో ఒక కార్టూ నిస్ట్ ఉండటం నాకు సంతోషం గా ఉంది
‘’అని మెచ్చుకున్నారట .నిర్మాత నాగి రెడ్డి గారితో,దర్శక నిర్మాత ఎల్ వి ప్రసాద్ గారాల తో
కూచుని సినిమాలు చూసి జడ్జి చేయటం మరచి పో లేని అనుభవం అంటాడు .ప్రసాద్ గారి
‘’మేరె ఘర్ మేరె బచ్చే ‘’సినిమాకి టైటిల్సు యానిమేషన్ జయ దేవ్ చేశాడు ఇందులో
స్మితా పాటిల్ రాజ బబ్బార్ నటించారు .వీరు భార్యా భర్త లు అన్న సంగతి అందరికి
తెలుసు నను కొంటాను .దర్శకుడు విజయా బాపినీడు ‘’విజయ ‘’సినిమా మాస పత్రిక
నడిపే వారు .అందులో పదహారు పేజీల ‘’హాస్యాను బంధం ‘’అంతా జయదేవ్ చేతుల
మీదే జరిగేది .చదివిన ప్రతి వారూ ఈ హాస్యాను బంధాన్ని జాగ్రత్తగా వేరు చేసి దాచుకొనే
వారట .దీన్ని చూసిన ప్రసాద్ గారు యాని మేషన్ నేర్చుకొనే కోరిక తనకు ఉన్నదని
తెలుసుకొని బొ ంబాయి లో రామ్మోహన్ దగ్గ ర నేర్చుకోమని పంపారట .బాపుడైరేక్ట్ చేసిన
‘’కలియుగ రావణా సురుడు ‘’సినిమాకి A సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బో ర్డు లో
రామలక్ష్మీ ఆరుద్ర పట్టు బడితే, జయదేవ్ నంద గోపాల్, గోపాల్ మెంబర్లు గా అక్కర్లేదని
అడ్డు తగిలారు .చివరికి రామ లక్ష్మి మాటే నెగ్గి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా దెబ్బతింది
అని చెప్పాడు జయ దేవ్ .ఆ సినిమాలో యవ్వనోద్రేకం కలిగించే సీన్లు లేనే లేవని
రామాయణ కద ను మరో కోణం లో బాపు చిత్రించాడని ,రావు గోపాల రావు రావణుడిని
గుర్తు కు తెస్తా డని ,శారద ను చెర బడతాడని ఇంతకూ మించి అభ్యంతర కర మైన సీన్లు
లేవని తాము వాదించినా రామ లక్ష్మి లేడీ మెంబర్ కనుక ఆమె మాటకే విలువ నిచ్చి ఎ
సర్టిఫికట్
ే ఇచ్చి బాపును నట్టేట ముంచారని బాధ పడ్డా డు జయదేవ్ .
త్యాగ రాజ కాలేజికి విశ్వ నాద వచ్చాడు .అద్భుతం గా మాట్లా డాడు అక్కడి
ప్రముఖులందరూ విశ్వ నాద కు శాలువాలు కప్పి సత్క రించారు .వాటిని గోపాల్ మడత
పెట్టి జాగ్రత్త చేస్తు ంటే విశ్వ నాద కొంటెగా ‘’జాగ్రత్త చేయండి మా ఆవిడా వడియాలు
పెట్టు కోవ టానికి బాగా ఉపయోగ పడతాయి ‘’అన్నాడట .వెంటనే గోపాల్ ‘’ఇక్కడి వాళ్ళు
ఏంతో ఆత్మీయం గా మీకు ఇచ్చిన ప్రత్యెక శాలువలు ఇవి .వీటి మీద వడియాలు పెట్టి
డైరెక్టు గా నోట్లో వేసు కోవచ్చు ‘’అని చమత్కరిస్తే విశ్వనాధ తో బాటు అందరూ పగల బడి
నవ్వారని జయ దేవ్ గుర్తు చేసుకొన్నాడు .తన ప్రసంగం లో విశ్వనాధ తెలుగు కవుల
చమత్కారాన్ని వర్ణిస్తూ ‘’కవిత్వం అంటే సినిమా పాటలు రాసేంత సులభం కాదు ఆరుద్ర
గారూ ‘’అని ముందు వరుస లో కూర్చున్న ఆరుద్ర ను ఉద్దేశించి అన్నాడు .ఆయన ఒక్క
సారిలేచి నుంచొని ‘’అవును ‘’అన్నట్లు గా తల ఊపి కూర్చున్నాడు .మళ్ళీ విశ్వనాధ
‘’చూశారా సినిమా కవులు లేస్తా రు, కూచుంటారు తప్ప వాళ్ల కు మాటలు రావు ‘’అని
చమత్కరిస్తే సభ నవ్వులతో మారు మోగిందని జయ దేవ్ ఉవాచ .
కార్టూ నిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లా చ్చ్యు మీచ్యూ ‘’-2
భక్త కన్నప్ప షూటింగులో బాపు గారు సీన్ తీస్తు ంటే జయదేవ్ మరో కార్టూ నిస్ట్ సత్య
మూర్తి చూస్తు న్నారు .అందులో పూజారి కి జందెం లేక పో వటం బాపు గమనించ లేదు
.వీళ్ళు చూసి గోనుక్కున్తు ంటే బాపు వచ్చి విషయం తెలుసుకొని షూటింగ్ చేసింది తీసేసి
జందెం వేసి మళ్ళీ తీశారట .రాజీ పడనీ తత్త ్వం బాపు అని దీన్ని బట్టి అర్ధమవుతుంది
.ఆయన అబ్సర్వేషన్ మహా గొప్పది అంటాడు జయదేవ్ .ఒకసారి చిరంజీవిని ‘’జాకీ చాన్
రజనీ కాంత్ మీకూ చిన్నపిల్లల ఫాన్లు లక్షల్లో ఉండటానికి కారణం ఏమిటి ‘’/అని అడిగత
ి ే
‘’హీరో కళ్ళల్లో అమాయకత్వం కనీ పిస్తే పిల్లలు విపరీతం గా అభిమానిస్తా రు ‘’అని
చెప్పాడట అది ముమ్మాటికి నిజం అన్నాడు జయదేవ్ .వంశ వృక్షం షూటింగ్ లో అనిల్
కపూర్ కి తెలుగు పలకటం రాక పొ తే వీరి స్నేహితుడు గోపాల్ నేర్పి నానా తంటాలు పడి
పలికిం చాడట .శశి ధర్ అనే కార్టూ నిస్టు తనకు బాపు బొ మ్మ లాంటి అమ్మాయి ని పెళ్లి
చేసుకోవాలని ఉందని బాపు ,వీరి సమక్షం లో అంటే బాపు ‘’నన్నే పెళ్లి చేసుకో అయితే
‘’అన్నాడట .
బాపు ఇంట్లో ప్రఖ్యాత గజల్ గాయకుడు మొహిదీ హసన్ చిత్రం ఫ్రేం కట్ట బడి
ఉంటుంది .ఆయన గజల్స్ అంటే బాపు కు ప్రా ణం ట .ఒక సారి మద్రా స్ లో ఆయన కచేరికి
జయదేవ్ బృందం బాపు ఇచ్చిన పది వంద రూపాయల టికెట్ తో వెళ్లి విన్నారు .రెండు
గంటలు పాడినా మెహద
ి ీ గారు అలిసి పో లేదట .బాపు ఇచ్చిన పది టికట
ె ్ల డబ్బు బాపుకు
ఇచ్చారు వీరిద్దరి టికెట్లు తప్ప ఎవరూ వీరి దగ్గ ర కోన లేదన్నది కొస మెరుపు .’’రైలు బండి
తేలు కొండి’’ లాగా ఉంటుందని చమత్కరించాడు జయ .’’తేలు కొండి,దొ ర బండి, రైలు
బండి ‘’అని చిన్నప్పుడు పాడే వారట .
బాబు అనే కార్టూ నిస్ట్ ‘’వెంకన్నాస్ కోల్డ్ ‘’అనే బొ మ్మల కదా ఆంద్ర పత్రిక వీక్లీ లో
అద్భుత విజయం సాధించిందని గుర్తు చేసుకొన్నాడు .కొండప్ప నాయుడు అనే కుర్రా డు
ఇంగ్లీష్ నేర్పమని వస్తే అతనికి ఏ బి సి డీ లేరావని తెలిసి ఇంకో మేస్టా రి దగ్గ రకు పంపి
నేర్పించి తర్వాత తానూ నేర్పానని అతను క్రమం గా ఎదిగి లా చదివి హైదరా బాద్ చేరి
కృష్ణ మోహన్ గా పేరు మార్చుకొని తెలుగు దేశం పార్టీకి జుడీషియరీ హో దాలో సలహా
దారై అన్న గారి అభిమానం పొ ంది ఏంతో ఎదిగి పో యాడని సంబర పడ్డా డు దేవ్ .కృష్ణ
మోహన్ విజయానికి కారణం ‘’రహస్యాన్ని రాహస్యం గా ఉంచటం ‘’అని కష్ట పడితే ఫలితం
వెంట పడుతుందని జయ అంటాడు కృష్ణ మోహన్ ను చూస్తె గర్వ కారణం గా ఉంటుందని
చెప్పాడు .దర్శకుడు రవి రాజా పిని శెట్టి జయ దేవ్ శిష్యుడే ట.రంగుల తీపి మిథాయి
దానితో సైకిలు, తేలు గడియారం చేసితినిపించే అతన్ని గురించి గుర్తు తెచ్చుకొన్నాడు
.కర్రపుల్ల కు ఐస్ కరీం అంటించి ఇంటింటికీ తిరిగే సేను కుల్ఫీ ఐసు వచ్చిన తర్వాతా
తెరమరుగైన విధం వర్ణించాడు .వెలగ పండు గుజ్జు లో బెల్లం కలిపి తింటే మహా రంజు గా
ఉంటుందన్నాడు .మనం అందరం చిన్నప్పుడు తినే ఉన్నాం .వారానికో సారి ఒళ్ల ంతా
నూనె పట్టించి కుంకుడు రసంతో తలంటి స్నానం నెల రోజుల కోసారి విరోచనాల మందు
లేక సునాముఖి చారు తాగాటమూ జయదేవ్ కు గుర్తు ంది .
వాళ్ళ చాకలి పేట లో కాలేజి పెట్టటానికి ఒక పెద్ద హుండీ ఏర్పాటు చేసి దాని లో
అందరూ డబ్బులు వేసట
ే ్లు చేసి ఆ డబ్బుతో కాలేజి ని నిర్మించిన రామ సామి శెట్టి గారిని
కృతజ్ఞ తలు చెప్పుకొన్నాడు .ఇండియన్ ఇంకు తో వేసిన మొదటి బొ మ్మ ను జయ మర్చి
పో లేదు .కూతురికి మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షకు తర్ఫీదు నిచ్చాడు. ఆమె చదివి డాక్టర్
అయిన్ది కొద్ది మంది స్టూ డెంట్ లకు ట్యూషన్ చెప్పి ఏం బి బి ఎస్ పాస్ చేయించాడు
.వారితో బాటూ తానూ పి హెచ్ డి .పాస్ అయ్యానని చెప్పుకొన్నాడు .ఒక సారి కొడుకు ను
కాలేజీ లో చేర్చటానికి సుందర రావు అనే ఆయన వచ్చాడట .ప్రిన్సిపాల్ ‘’ఈజ్ హి
యువర్ వోన్ సన్ ? ‘’ అనిఆ యన్ను అడిగితె ‘’మై వైఫ్ సేస్ సో ‘’అన్నాడట సుందరరావు
అంతే మారు మాట్లా డకుండా సీటచ
ి ్చాడు ప్రిన్సిపాల్ .ఈ ఉదంతం అందరికి తెలిసి పగల
బడి నవ్వు కొన్నారట .
తన తండ్రి ఇచ్చిన ఆస్తిలో’’ బిజావ్ .’’పో ర్టబుల్ టైప్ రైటర్ అంటాడు .దీని తోనే తన
పి.హెచ్ డి థీసిస్ తో సహా కొన్ని వందల పేజీలు టైప్ తానే చేసుకోన్నానని’’ ఆ బుజ్జి
ముండ’’ ను వదలి పెట్టకుండా ఇంకా భద్రం గా నే దాచుకోన్నానని ఆప్యాయం గా
మెచ్చుకొన్నాడు దాన్ని .
నిల్చుని నమస్కారాలు చేస్తూ ‘’హిందీ చదవ కండి బాబూ ‘’అని బ్రతిమి లాడే వారట
.అప్పుడే ఆ ప్రభుత్వం హిందీ ని సిలబస్ నుంచి తీసే సింది .ఆ నాడు’’ చీటా లైట్ ‘’అగ్గి
పెట్టెలకు ప్రసద
ి ్ధి .వాటి లేబుల్స్ సేకరించి దాచుకొనే వారట స్కూలు పిల్లలు .చిన్నయ
సూరి గారి ‘’సంజీవకుడు ‘’పాఠం తన కెంతో ఇస్ట మని ఆ వాక్య విన్యాసం తనను అమితం
గా ఆకర్షించిందని దాన్ని బట్టీ పట్టి గట్టిగా చెప్పే వాడినని సంతోషం గా చెప్పాడు. జయదేవ్
రాసిన ‘’అరాక్నిడ ‘’ అనే కదా బాల మిత్ర లో అచ్చు అయిందని అది రెండవ కద అని
అన్నాడు .కన్నన్ అనే అయన తెల్ల వారు జామున ఠంచన్ గా నాలుగింటికి అందరికి విన
బదేట్లు పాఠాలు చదివేవాడని ఇది అందరికి మేలు కొలుపు గా ఉండేదని జ్ఞా పకం
అల్తా ంగి ‘’అనే పాఠాన్ని నారాయనయ్యర్ అనే ‘దంచేసే వాడట ‘’.పిల్లలు గోల చేస్తు న్నా తన
పాఠం ఆపే వాడు కాదు .ఒక సారి ప్రిన్సిపాల్ వచ్చి చూసి ఇక నుంచి ఆయనా ,ప్రిన్సిపాల్
కూడా వీళ్ళ క్లా సుకు రామని చెప్పాడట .అది పెద్ద పనిష్మెంట్ అని,యెంత బతిమి లాడినా
ప్రిన్సిపాల్ ను బతిమాలారు .అప్పుడు మెత్త బడి ఇద్ద రూ క్లా సులు తీసుకోన్నారట ‘’కింగ్
లియర్ హాజ్ ఎక్సూజేడ్ అస్ ‘’అని కరుణాకర్ ఆనందం గా వారిద్దరి తో బాటు క్లా సులోకి
వచ్చాడట .నారాయణ్ గారి క్రా ఫు తమాషా గా ఉండేదని జుట్టు చేరిగేది కాదని ,అందుకని
ఆయన్ను ‘’నాలుగు క్రా ఫుల నారాయణ్ ‘’అనే వాళ్ళమని ఆయన బ్రహ్మ చారి అని
బంధు మిత్రు లతో బందరు దగ్గ రున్న చిలకల పూడి లో పాండురంగని దర్శనం మధురాను
భూతి అన్నాడు .తన వీధిలో కన్నేలమ్మ అనే ఆమె ఎంతో మంది ఆడవాళ్ళకు పురుళ్ళు
పో సిన ఆవిడ అని చెప్పాడు .చాకలి పేట అంబాల్ విలాస్ లో ‘’మఖమల్ పూరి ‘’ప్రసిద్ధం
.దాని పై బాదం పప్పులు తరిగి ,దో స విత్తు లు ,చల్లి కొబ్బరి ని తీగేలుగా కత్తి రించి ,కుంకుం
చేసన
ి నూడిల్స్ నే ఆ రోజుల్లో ‘’ఇడియప్పాలు ‘’ అనే వారట .పాల బొ ందాలను ‘’గ్యాప్ చిప్
పలహారం అని సరదాగా పిల్చే వారట .పేణీలు ఆ రోజుల్లో ఫేవరేట్ చిరుతిండి .బాల అనే
నాతాకం చూశానని అందులో బుస్సీ ‘’ది బాబ్లి వారు చాలా మాంచి వారు అని నాకే తెల్సు’’
ఆయన్ను ‘’రాహుకాలం అంకుల్ ‘’అనే వాళ్ళమని చెప్పాడు .ఒక రైల్వే స్టేషన్ మాస్ట ర్ జెర్రి
పాకితే మంత్రం వేసేవాడని తనకు అలానే నయం చేశాడని స్టేషన్ నుంచి ‘’మెసేజ్ ‘’పంపిస్తే
చాలు ఆయన మంత్రం చదివే వాడని వెంటనే దద్దు ర్లు మాయంయ్యేవని చెప్పాడు .అలాగే
కాపాడేవారని ,జెర్రి మంత్రం వేసే స్టేషన్ మాస్ట ర్ కద ను ‘’ఇల్ల స్త్రేటేడ్ వీక్లీ ‘’ప్రచురించింది అని
చెప్పాడు .మెసేజ్ అందగానే ఆ వ్యక్తీ పేరు తో చెట్టు కి ఒక తాడు కట్టే మంత్రం చదివే వాడట
.ఎన్నో మైళ్ళ దూరం లో ఉన్న వాళ్ళ జెర్రి విషం యిట్టె దిగి పో యేదట .సైన్సు కు ఇది
విరుద్ధ ం గా ఉన్నా అంతా సత్యమైన విషయమే నని నిర్దా రాన్ గా జయ దేవ్ చెప్పాడు
.తమ ఇంట్లో ఒక ఆంటీ పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు పాట పాడాడని ,విన్న పెళ్లి
కూతురాంటి మనసిచ్చి పెళ్ళికి ఒప్పు కొండట .పెళ్లి కూతురు పాడటం విన్నాం కాని, పెళ్లి
కొడుకు పాడటం వింత గా ఉంది .ప్రముఖ లేడీ కార్టూ నిస్ట్ ‘’రాగతి పండరి ‘తన శిష్యురాలని
గర్వం గా చెప్పాడు .
.’’విదేశీ సినిమాలలో హాస్యం ‘’పై జయదేవ్ స్వాతి, విజయ పత్రిక లలో వ్యాసాలూ చాలా
రాశాడు .ఒక సారి రైల్ ఆక్సి డెంట్ జరక్కుండా కాపాడిన డ్రైవర్ కు రూపాయి నోట్ల దండ
వేసి ప్రయాణీకులంతా కృతజ్ఞ త చెప్పటం గుర్తు చేసుకొన్నాడు .అరవ తెలుగు లో ‘’తంగ
సాల ‘’అంటే నోట్లూ నాణాలు ముద్రించే మింటు .’’టంకశాల’’ తంగ సాల అయిందేమో
?’’ప్రళయ కావేరి ‘’ అనే పులికాట్ సరస్సు లో మంచి నీర్రు ఉప్పు నీరు కలిసి నీరు రు
కాదు’’ పరమ బో ళాలా హ్యూమరిస్ట్ ‘’అన్నాడు దేవ్ .ఆ సినిమాలో ‘’జ భాష ‘’ఆయన
స్వంతమే నని తొడ మీద మచ్చ అయిడియా బాగా పేలిందని అన్నాడు .దని కొండ
హనుమంత రావు మాట్లా డితే అన్నీ బూతులే వస్తా యని చెప్పాడు .వెల్ డన్ పత్రిక
అధినత
ే భావానారాయణ జయదేవ్ తో ఒక తెలుగు వాచకానికి బొ మ్మలు
వేయిన్చుకోన్నాదట .బొ మ్మల కద ‘’దుమ్బ్లార్ క్లు మ్పెన్ ‘’అనే అర్ధం పర్ధం లేని పేరు
పెట్టా నని చెప్పుకొన్నాడు .ఆంద్ర భూమి సంపాదకుడు కనకాంబర రాజు తను రాసిన
‘’పొ డ్యూసర్లో స్తు న్నారు ‘’నవలకు తన తోనే కవర్ కార్టూ న్ వేయిన్చుకోన్నాదట .యువ లో
వేస్సిన కార్టూ న్ లకు వెంటనే డబ్బు పంపేవారని అందులో ‘’ఎలికమ్మాయి ‘’బొ మ్మల కద
సూపర్ హిట్ అని చెప్పాడు .అందులో తాతలు దిగి వస్తా రు అన్న సామెత ను నిజం
చేశానన్నాడు .వాకాటి పండు రంగారావు గారు ‘’ఆంద్ర పత్రిక ‘’ను ‘’ఆంద్ర సచిత్ర వార పత్రిక
‘’అనే పేరు పెట్టా రని గుర్తు చేసుకొన్నాడు .ఆ పత్రిక లో ఒక సారి ఎడిటర్ ను చూడ టానికి
ఆంధ్రా లో లాగే మద్రా స్ లోను ట్యూషన్ మాస్ట ర్లు పేపర్ లీక్ చేసి తన దగ్గ ర చదివిన
వారికి మాక్సిమం మార్కు లోచ్చేట్లు చేసే వారట .జయదేవ్ లెక్కల మేస్టర్ దగ్గ ర ట్యూషన్
చదివితే ఎప్పుడూ తొంభైకి పైనే మార్కులోచ్చేవిట. లీక్ పేపర్ వలన .కాని పబ్లి క్ పరీక్ష
లో అత్తి సరు మార్కులతో పాస్ అయ్యాడు .మార్కులు తగ్గ టానికి కారణ మేమిటి అని
బాబాయి అడిగితె నిజాయితీగా ‘’పేపర్ అవుట్ కాలేదు ‘’అని చెప్పి చప్పున నాలుక
కరుచుకొన్నాడు .లెక్చరర్లు ట్యూషన్ బాగా చెప్పి పిచ్చ డబ్బు సంపాదిన్చేవారట. అందుకే
కాలేజీ లలో ఇంటర్ తీసేసి పి..యు.సి తెచ్చారంటాడు .తానూ బాచిలు బాచిలు గా
ట్యూషన్ చెప్పానన్నాడు .ఒకప్పుడు బయాలజీ లో డిగ్రీ చదివిన వారికి మెడస
ి ిన్ లో
పదిశాతం ప్రవేశార్హత ఉండేదట .వాళ్ళ కాలేజిలో నాటకాలు ఆడించి డబ్బులు వసూలు
చేసి బిల్డింగులు కట్టించిన జ్ఞా పకం ఉందాయనకు .
నవాబు రాజ మాణిక్యం తమిళ నాడు లో డ్రా మా ట్రూ పు పెట్టి పెద్ద పేరు పొ ందాడట
.వాళ్ళు ఆడిన అవ్వయ్యార్ నాటకం చూశాడు స్టేజి ఎఫెక్ట్స్ బాగా ఉండేవట .స్టేజి మీదకు
ఏనుగు ను తెప్పించేవాడు .మద్దెల చప్పుడు తో సీన్లు వేగం గా మారి పో యేవట .మంటలు
వర్షా లు స్టేజి మీద తెప్పించి ఆశ్చర్య పరచే వారట .కుమార సంభవం నాటకం లో
తారకాసుర సంహారం అచ్చం గా సినిమా లో చూసినంత ఎఫెక్టివ్ గా ఉండేదట .మన రాష్ట ం్ర
లో ‘’సురభి ‘’నాటక కంపెని ఇలానే చేసేది .మాణిక్యం సినిమాల్లో విలన్ గా నూ రాణిం
చాడట. .అతని ‘’ఇలాంగేశ్వార్ ‘’,చాణక్య ‘’నాటకాలు రికార్డు లు సృష్టించాయి .వీటిని దూర
దర్శన్ వారు టి వి సీరియల్ గా టెలికాస్ట్ చేశారట .
‘’ రాజాధి రాజు ‘’సినిమా లో నూతన్ ప్రసాద్ ‘’శిశువా ‘’అని చెప్పే డైలాగులు మరీ
ఇష్ట మట .దీని సేన్సారుకు జయదేవ్ బో ర్డు సభ్యుడుగా ఉన్నాడు .సినిమా టైటల్స్
ి మీద
పది కార్టూ న్లు గీశాడు .బాపు మెచ్చుకున్నాడు .దర్శకుడు వంశీ’’ గోదావరి తన నరనరాల్లో
ప్రవాహిస్తూ ఉంటుంది’’ అని ఎప్పుడూ ఆవేశం తో, ఆరాధన తో అనే వాడట ..వంశీ
అసిస్టంట్ డైరెక్టర్ గా తాయారమ్మ –బంగారయ్యకు’’,సీతాకోక చిలుక ‘’కు చేశాడట .’’డీకా
రామన్ ‘’అనే లెక్చరర్ ‘’వేన్ ఐ వాస్ ఇన్ అమెరికా ‘’అనే డైలాగు లేనిదే ఏమీ
మాట్లా దేవాడుకాదట .అదేదో సినిమాలో సి.ఎస్.ఆర్ ‘’ఆ రోజుల్లో నేను కాలేజీ లో చదివే
రోజుల్లో ‘’అనే డైలాగు మనకు జ్ఞా పకం వస్తు ంది కదూ .
నంద గోపాల్ అనే ఆయన కొడుకు ప్రత్యగాత్మ తో ‘’మూవీ మార్కెట్ ‘’అనే ఫిలిం మేగజైన్
పెట్టిన్చాడట .చాలా బాగా ఉండేదట దానికి పో టీ గా ఏ పత్రికా నిలవ లేదట .నంద గోపాల్
ఏ పత్రిక లో రివ్యూలు రాస్తా రని జయదేవ్ అడిగితె ‘’నాకు పారి తోషికం ఇచ్చే స్తో మత మా
ప్రత్య గాత్మ కు లేదు .ఇచ్చినా పుచ్చుకోను పుచ్చుకోకుండా ఏదీ రాయను ‘’అన్నాడట
.దీనినే బ్లి ట్జ్ ఎడిటర్ కరాంజియా ‘’he knows only to write about good films –there
are no good films these days and –that is why he does not write ‘’ని
చమత్కరించాడట .మద్రా స్ లోఆ రోజుల్లో ‘’బుహారీ ‘’హో టల్ కు మంచి క్రేజ్ ఉండేదన్నాడు
.’’బ్రిటానియా గోల్డె న్ పఫ్’’బిస్కెట్లు బాగా ఉండేవని అవి మెత్తగా పొ రలు పో రలుగా తక్కువ
తీపితో రుచి గ ఉండేవని గుర్తు చేసుకొన్నాడు .’’రెడ్ వాటుల్ద్ లాప్ వింగ్ ‘’పక్షి ని తమిళం
లో ‘’ఆల్ కుట్టి కురివి ‘’అంటారని అది అడవిలో ఎవరైనా మనుషులువస్తే పై నుంచి చూసి
అరచి మేస్తు న్న జంతువులను హెచ్చరిస్తు ంది .వేటగాళ్ల కు ఈ పిట్ట అంటే గిట్టదు వేటాడి
చంపెస్తూ న్తా రు .
తాను వేసిన కార్టూ న్ లలో వందలాది వాటికీ తెలుగు లెక్చరర్ గోపాల్ క్యాప్ష న్లు సరిదిద్దే
వాడట .బాపూ ,రమణ లకు గోపాల్ ను జయదేవ్ పరిచయం చేశాడు .రమణ కు తెలుగు
సాహిత్యం లో అనుమానం వస్తే గోపాల్ నే అడిగే వాడట .తమిళ సాంప్రదాయాలను
గురించి చెప్ప గలిగే వాడు గోపాల్ మాస్టా రు మాత్రమె నని బాపు నమ్మకం ట .త్యాగయ్య
షూటింగు కు బాపు గోపాల్ ను తన తో బాటు తిరువయ్యార్ షూటింగు కు తీసుకు
వెళ్ళాడు .కాలేజి లో అబ్బాయ్ గా జయదేవ్ బాబాయ్ గా గోపాల్ చలామణి. అయ్యారట .
అదే పేరుతో కార్టూ న్ సీరియల్ వేశాడు .’’పురాణం’’ గారికి ఇది నచ్చి ఆంధ్ర జ్యోతి లో
సీరియల్ గా ప్రచురించాడు .జంధ్యాల బాబాయ్ అబ్బాయ్ పేరు తో సినిమా తీశాడు కద
వేరు .
జలగ పట్టు కొంటే విడిపించుకోవటానికి సిగరెట్టూ లోని పొ గాకు తీసి తడిపి, నలిపి, జలగ
మీద వేస్తె నికోటిన్ ప్రభావం వలన అది మొద్దు బారి పట్టు వదిలేస్తు ందనే చిట్కా చెప్పాడు
జయదేవ్ .మద్రా స్ యూని వర్సిటి లో జయ ఆస్థా న చిత్రకారుడై పో యాడు .ఎంతో మంది
పరిశోధకుల దిసీస్ లకు జయ బొ మ్మలు గీసి విజయానికి తోడ్పడ్డా డు .అబ్సర్వేషన్
మీదనే ఎక్కువ కార్టూ న్లు వేశాడు .జువాలజీ దిపార్టు మెంట్ లో మ్యూజియం ‘’సినిమా
హాల్ లో టాయ్ లెట్ ‘’లాగా ఉంటున్ద ని చెప్పాడు .మద్రా స్ రేడియో లో గొల్ల పూడి
జయదేవ్ తో టాక్ లిప్పించాడట .రికార్డింగ్ చేస్తు న్నంత సేపూ గొల్ల పూడి ముఖం లో అనేక
భావాలు కని పించాయని ఆయన సినిమాల్లో మంచి వేషాలలో రాణించ గలడని
ఊహించిన జయదేవ్ మాటలు నిజమే అయ్యాయి కదా .
పులి చర్ల సాంబశివ రావు చాలా ‘’వీజీ ‘’గా కార్టూ న్లు గీసి పారేసే వాడట .అచ్చ మైన
పదహారణాల కార్టూ న్లు పులి చర్ల వి అని మెచ్చాడు .అతని వ్యాఖ్యలకు బాబు తో కలిసి
జయదేవ్ ఫుల్ పేజీ కార్టూ న్లు గీశాడు .విదేశీ కార్టూ న్ కి తనకు ‘’ప్రతి అయిడియా’’ తట్టేది
అన్నాడు .1975-1985 పదేళ్ళ కాలం లో ‘’కార్టూ న్ కు స్వర్ణ యుగం ‘’అన్నాడు జయ
.నాలుగు వందల మంది కార్టూ నిస్టు లు అప్పుడు తెలుగు పత్రిక లలో వేసేవారని
మహదానందం పొ ందాడు .తన పాత చాకలి వాని పేట లో దేవాంగులు చాలా మంది
ఉన్నారట .దేవాంగుల మూల పురుషుడు దేవుల బ్రహ్మ .రామ లింగ చౌడేశ్వరి దేవికి
పరమ భక్తు డు .కనుక వారికి ఆమె ఇలా వేలుపు .తిరునాళ్ళలో అమ్మవారికి జంతుబలి
ఇస్తా రు . నిప్పుల మీద నడుస్తూ శాంభవీ పరాక్ అంటారు .వీరికి రొమ్ము మీద కట్టి
గాట్లు ంటాయి .రాజులకు వస్త్రా లు నేసె వారట .రంగులు డిజన
ై ్లు వేయటం లో వీరిదే పై
చేయి .
ఒక సారి మంగళం పల్లి గారితో జయదేవ్ కు సన్మానం చేసి ‘’కార్టూ న్ బ్రహ్మ ‘’అని
పొ గడటం మర్చి పో లేనన్నాడు .దీన్ని నిర్వహించిన డాక్టర్ సి ఏం కే రెడ్డి గారు ‘’ఇక్కడ
స్వర బ్రహ్మ కొంటె బొ మ్మల గీత బ్రహ్మ ఉన్నారు నేను మాత్రం కోతల బ్రహ్మను ‘’అంటే
అంతా పక్కున నవ్వారట .తమిళ హాస్య నటుడు నగేష్ ‘’జెర్రీ లూయీస్ ‘’ను బాగా
అనుకరించేవాడన్నాడు .మద్రా స్ చైనా బజార్ లో కంటికి కని పించకుండా పర్సులు కొట్టే
దొ ంగలు విపరీతం అన్నాడు .పో లీసులకు కంప్లైంట్ చేస్తే అయిదు నిమిషాల్లో తెప్పించి
పో యిన వస్తు వు ను ఇప్పిస్తా రట .వీరిదంతా ఒక నెట్ వర్క్ అన్నాడు .యెన్ టి ఆర్
.సంతకానికి ‘’సైకిల్ బొ మ్మ ‘’వేయటం మరువ రాని అనుభవం అన్నాడు .ముళ్ళ పూడి కి
శివాజీ గనేషణ్ చాలా ఇష్ట మైన నటుడని చెప్పాడని గుర్తు చేసుకొన్నాడు
పర్యా వరణ సంరక్షణ మీద చాలా కార్టూ న్లు గీశాడు .అయిదు వేల రూపాయల
పారితోషికం లభించింది .స్విట్జ ర్లా ండు నుంచి ‘’రసాలా’’ అనే కార్టూ నిస్టు మద్రా స్ వచ్చి
జయదేవ్ తో వారం గడిపాడట .ఇద్ద రు కలిసి ఒక ఫుల్ పేజి కార్టూ న్లు వేశారట .ధారా
రామ నాద శాస్త్రి గారి ని కలిసి నప్పుడు తాను విల్స్ ఫిల్టర్ పాకెట్ ను ,,గోపాల్ విస్ కింగ్స్
పాకెట్ ను ఇచ్చారట.రెండు తీసుకొని ‘’so this is the tall and short of your affection
towards me ‘’అన్నారట .తన పాకెట్ పో ట్టిదని గోపాల్ డి పొ డుగు దాని ఇంగ్లీష్ లో ‘’టాల్
అండ్ షార్ట్ ‘’అనే ఫ్రేజు ‘’పరి పూర్ణత ‘’కోసం ఉపయోగిస్తా రని జయ దేవ్ అన్నాడు .
1940 లో తన తో బాటు ‘’నిక్ బెకర్ ‘’,మేకలా క్లా న్ ‘’,’’కోలిన్ విత్ కాక్ ,’’మైక్
విలియమ్స్ ‘’వంటి అద్భుత కార్టూ నిస్టు లు జన్మించారని గర్వ పడ్డా డు .తానూ కూపస్థ
మండూకం అయినా రాగతి పండరి శిష్యురాలైనదన్నాడు .న్యూ యార్క్ కార్టూ నిస్టు జేమ్స్
తర్బర్ కార్టూ న్ కు అసలైన నిర్వచనం ఇచ్చిన మొదటి కార్టూ నిస్ట్ అని చెప్పాడు .బొ మ్మకీ
వ్యాఖ్యకి లింకు పెట్టి చూపింఛి ఇదే ‘’వ్యాఖ్య సహిత కార్టూ న్ ‘’అన్నాడు .ఆయన బొ మ్మలు
సింపుల్ గా చిన్న పిల్లలు గీసన
ి గీతల్లా ఉంటాయన్నాడు .తర్బర్ పై నేను ‘’చినుకు ‘’మాస
పత్రిక లో ఒక వ్యాసం రాశానని ఇక్కడ గుర్తు చేస్తు న్నాను .శంకర్స్ వీక్లీ లో విష్ణు అనే
కార్టూ నిస్ట్ ఇలాగే గీసవ
ే ాడు .విష్ణు గురించి ఇల్ల స్త్రేతేడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో గమంచి
వ్యాసం వచ్చిందని గుర్తు చేసుకొన్నాడు .ఆయన బొ మ్మను గజి బిజీ గా గీసి వ్యాఖ్యతో
ఫినిషింగ్ టచ్ ఇస్తా డని పొ గిడారు అందులో .
తన కార్టూ న్లు అన్నీ తనకు నచ్చినవే నని ఇతర కార్తూ నిస్ట్లు మంచి కార్టూ న్ గీస్తే
అభినందించటం తనకు అలవాటన్నాడు .నాగార్జు న సిమెంట్స్ కు ‘’2D’’యానిమేషన్
యాడ్ చేశాడు జయ దేవ్ .కార్టూ న్ల మీదప్రయోగాలు M A D .కార్టూ నిస్టు లదే పై చెయ్యి
అంటాడు .తన పేరన్నా తన కార్టూ న్ లన్నా యండ మూరి వీరేంద్ర నాద్ కు చాలా ఇష్ట ం
.ఆయన రాసిన తలసి దళం లో తన పేరే హీరో కి పెట్టు కున్నారట .’’ఐ లైక్ యు మోర్
దాన్ అమితాభ్ బచన్ ‘’అని మెచ్చుకొన్నారని పొ ంగి పో యాడు కార్టూ న్ జయ దేవుడు
.ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణా రెడ్డి తీసిన కొబ్బరి బొ ండాం ,రాజేంద్రు డు –గజేంద్రు డు
,మాయ లోడు ,ఘటోత్కచుడు సినిమాలకు పబ్లి సిటి డిజైన్ జయదేవ్ చేశాడట .
తమిళ నాడు లో ‘’పిళ్ళై యార్ చవితి ‘’అంటే వినాయక చవితి అని అర్ధం అన్నాడు
.దీనికి అర్ధం ‘’బిడ్డ ఎవ్వరు ?’’అని అర్ధం .పార్వతి నలుగు పిండితో వినాయక విగ్రహం చేసి
ప్రా ణం పో స్తే శివుడిని ఆయన అడ్డ గిస్తే త్రిశూలం తో తల నరికాడని మనకు తెలిసిందే
.దక్షిణ వైపు తల పెట్టి నిద్రిస్తు న్న ఏనుగు తలను తెచ్చి అతికించాడు శివుడు .పార్వతి
సంతోషం తో కొడుకును వీధుల వెంట తీసుకొని వెడుతుంటే అందరూ వింతగా చూసి ‘’పిళ్ళై
యార్ ‘’అని అడిగారట అంటే ఈ పిల్లా డు ఎవరు ?/అని అర్ధం అదే వినాయకుడి పేరై
పో యిందట .
ఇళ్ళకొచ్చి కాగులకూ వాటికి కళాయి పూతా పూసే వారిని జ్ఞా పకం చేసుకొన్నాడు.రోమ్
నగరం లో పూర్వం సీసం పైపు లతో మంచి నీటి సరాఫరా చేసే వారట .ఆరోగ్యం
దెబ్బతింటుంది అని సీసాన్ని నిషేధించారట .ఆర్టిస్ట్ జయ రాజ్ అంటే చాలా ఇష్ట ం అన్నాడు
.చివరగా జయదేవ్ ‘’మిడిల్ క్లా స్ జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది .కష్టా లను చవి
చూపిస్తు ంది .సుఖం విలువ ను ఎత్తి చూపిస్తు ంది .ఉండీ లేనట్లు ,గడిచీ గడవ నట్లు
సాగితేనే జీవితం లో ఒక అర్ధం ఉంది .మనిషికి చేతినిండా మాత్రమె డబ్బు ఉండాలి .పెట్టె
నిండా ఉంటె అది పో తుందేమో నని భయం వేస్తు ంది ‘’అన్నాడు ఇది అందరికి
తెలుసుకోవాల్సిన విషయం
జీవితం లో ఏదో ఒకటి సాధింఛి తీరాలి .అందుకోసమే కష్ట పడి పని చేయాలి . ఆ
ఆనందాన్ని అనుభ వించాలి .’’దట్ ఈజ్ లైఫ్ ‘’ అని ముగించాడు ‘’గ్లా చ్చ్యు మీచ్చ్యూ ‘’ను
.చదివితే మనమూ .’’గ్లా చ్చ్యూ రీచ్చ్యూ జయదేవ్ ‘’అన బుద్దేస్తు ంది
ఆ --స్థా న కవులు
-------------------
అవాచ్యం అయితే కొట్ట ండి చెప్పు దెబ్బ
ఆది ఆంద్ర ఆస్థా న కవి మటుకు చెళ్ళ పిళ్ళ
శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి ద్వితీయుడు
పురాణేతి హాసాల రచనకు అద్వితీయుడు
సంస్కృత బో ధిని కాశీ కృష్ణా చార్యుడు
కవి కాక పో తేనేం గాని అయినాడు మూడు
వేయిపడగల విశ్వనాధ సత్యనారాయణ
అందరికీ మిన్న అయినా నాలుగో ఆయన
శరధి ఘోష డాక్టరు దాశరధి ఇప్పుడు
\ ఆంద్ర దేశానికి ఆస్థా న కవి ''పంచముడు ;''
రచన -----శ్రీ విరించి
జ్ఞా న పీఠ పురస్కారం లభించినప్పుడు ఆయన్ను క్షుణ్ణ ంగా ఇంటర్వ్యు చేశారు .ఒక రకంగా
శల్య పరీక్ష చేశారు .అప్పుడాయన చెప్పిన మాటలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం .అయన వాణి
లోనే ‘’నాకు గోగోల్ తెలుసు .టాల్ స్టా య్ ,దాస్తో విస్కి తెలుసు . మాక్సిం గోర్కీకొంతవరకు
తెలుసు .సో మర్ సెట్ మాం ,ఇబ్సన్ ,నియోత్ ,కూర్ట్ ల గురించి తెలుసు .బుద్ధిజం
గురించి విస్త ృతంగా చదువుకొన్నాను .వందల కొద్ది పేర్లు నాకిప్పుడు గుర్తు లేవు .ఎంత
మందిని చదివానో అ పేర్లు కూడా గుర్తు లేవు .శాస్స్త్రా లు మతాలూ కళలు ,నేను చదివిన
వాటి గురించి నా నవలలో చర్చించాను .వేట గురించి కూడా నాకు తెలుసు .జిమ్ కార్బెట్
,పాండల్సన్ సింగ్ మొదలైన వారిని చదివాను .ఈ పరిజ్ఞా నాన్ని నా రామాయణం లో
ఉపయోగించుకున్నాను . రాముని అరణ్య వాస రచనలో ఈ నా పరిజ్ఞా నమంతా ఉపయోగ
పడింది .
‘’నేను అర్ధ శాస్త ం్ర చదివాను .కారల్ మార్క్స్ దాస్ కేపిటల్ గురించి కొంత తెలుసు .డబ్బు
గురించి బాగా తెలుసు .ప్రతి వారి గురించి నాకు కొంతలో కొంత తెలుసు .ప్లా టో గురించి
,షో పనాల్ ,స్పినోజా ,బెర్గ్ సన్ ,శాంతాయన ,క్లో స్ ,డైలీ ల గురించికొంత తెలుసు .సైన్సు
విజ్ఞా న చరిత్ర కూడా చదివా .అయిన్ స్టీన్ గురించి ,మాధవ పో ర్ట్ గురించి చదివా .గ్రా ంధిక
వ్యావహారిక భాషల గురించి నన్నడిగితే ,వాటి గురించి ఒక ఒక పుస్త కమే రాయాల్సినంత
గ్రంధం ఉంది నేను రాస్తే .
‘’నేను సుమిత్రను సృష్టించినట్లు ఎవరూ ఊహించి ఉండరు .ఆమె ఎంతో నెమ్మది .మన
తెలుగు మధ్య తరగతి స్త్రీ లాగా ఉంటుంది.ఆమె ఉన్నట్లు వ్యక్తిగా స్పష్ట ంగా కనిపించదు
కాని ఆవిడ లేకుండా ఇల్లు నడవదు .విచారం వల్ల కలిగే కల్లో లాన్ని కుటుంబం లో
ఇతరులు సహించేలా చేస్తు ంది .రామాయణం లో ప్రతిపాత్రను నేను కొత్త గా సృష్టించాను
.రావణుడిని కొత్త గా తయారు చేశాను .ఆయన ‘’ఖడ్గ రావణ మంత్రం ‘’అనే ఒక మంత్రా నికి
అది దేవత .శ్రీవిద్యలో ఈ రహస్యం దాగిఉంది .దాన్ని నేను సాధించి రాశాను .ఇది
తెలియాలంటే ‘’కామకళా విలాసం ‘’చదవాలి .శ్రీ విద్యోపాసనకు ఇది ‘’బైబిల్ ‘’వంటిది .
‘’ఇంగ్లీసుభాష లోని ఆధునిక నాటకాలు చాలా చదివాను .ప్రీస్త్నీ ,గైట్స్ఇంకా ఇతర నాటక
కర్త లవి చూశాను .19 50-60 కాలం లో వచ్చిన వారిరచనలు కూడా చదివాను
.కొంతమంది ఆదునిక విమర్శకులవి చదివాను .వారిలోపాలు మెరుగులు
అవగతమైనాయి .’’అన్నాడు విశ్వనాధ .అందుకే సాహిత్య విమర్శ కు చెందిన కొన్ని
గ్రంధాలు రాశాడు విశ్వనాధ .దానిపై ‘’తెలుగులో విమర్శనా విధానాన్ని మార్చి అనగా పరి
వర్త నం చేసి అవి కొత్త విప్ల వాన్ని సృష్టించాయి తెలుగు సాహిత్యం లో కొత్త గా ఆలోచించే
విమర్శనా పద్ధ తులకు నేనే శ్రీకారం చుట్టా ను ‘’అని రొమ్ము విరుచుకుని చెప్పాడు .
‘’బెంగాలీ పధ్ధ తి చిత్ర కళా రీతుల గురించి నాకు తెలుసు .నేను నాటక ప్రయోక్త ను .నాటక
కళ బాగా తెలిసిన వాడను .రెండు మూడు నాటక కంపెనీలకు శిక్షణ ఇచ్చాను
.చిన్నప్పుడు పాటలు బాగా పాడే వాడిననే పేరు0 డేది నాకు.’’మ్రో యు తుమ్మెద
‘’నవలలో హిందూస్తా నీ సంగీతం పుట్టు క,పెరుగుదల గురించి రాశాను .కర్నాటక సంగీతం
గురించి నాకు కొంత తెలుసు .సుమారు యాభై ఏళ్ళ కిందటే ‘’ఏక వీర ‘’నవలలో కూచి
పూడి నృత్యం గురించి రాసిన మొదటి వాడిని .కూచిపూడి నృత్యానికి వేయిపడగలు లోని
‘’గిరిక ‘’ప్రతిభా వంతమైన దర్పణం .నేను కళాత్మక ఆంగ్ల చిత్రా లు చాలా చూశాను అలా
చూడటం నా హాబీకూడా ‘’
సంస్క్రుతకవుల మార్గా లను బేరీజు వేస్తూ కాళిదాసు సహజ సుకుమార మార్గ గామి. భవ
భూతి మురారిలుశబ్ద బ్రా హ్మలు .భారవి అర్ధ సంగ్రహణ శీలి .అలాగే తెలుగు కవుల గురించి
విశ్లేషిస్తూ నన్నయ సహజ సుకుమార మార్గ ం లో ప్రయాణించాడు .ప్రౌ ఢకదా నిర్మాణం లో
,జ్యోతిశ్శాస్త ్ర విషయాలు గుప్పించటం లో ,లోకజ్నత్వం లో ,లోకం లోకి పలుకుబడులు
నుడికారం ,లోకోక్తు లు విరివిగా వాడాడు .తిక్కన మార్గ ం వేరు సౌకుమార్యం ఉండదు కాని
లోతైన పరిశీలనం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది అన్నాడు ‘’నాది తిక్కన మార్గ ం
.నన్నయ గారి పో కడ నా దగ్గ ర లేదు .నాస్వభావం లో ప్రక్రు తిలోకూడా లేదు శైలి అనేది
కవి జీవ లక్షణం దాన్ని ఎవడూ మార్చు కోలేడు.అందుకే మహా కవులకు వారి వారి
ముద్రలు ఉంటాయి .
‘’ సహృదయ చక్రం ‘’పేర ఆచార్య కోవెల సుప్రసన్న గారు వెలువ రించిన
విషయాలే క్రో డీకరించి మీ ముందుఉంచుతున్నాను .తన రామాయణానికి జాతీయ చైతన్య
స్రవంతి వాహిక గా తీర్చి దిద్దా లనే తపన ఉన్న వాడు విశ్వనాధ .వాల్మీకి అంటే అమిత
భక్తీ విశ్వనాధకు .అందుకే కై మోడుస్తూ
రామాయణ కదా దైవీ ఆసుర శక్తు ల సంఘర్ణమే నని విశ్వనాధ భావించాడు
.దైవీ శక్తు ల విజయమే కల్ప వృక్ష ఇతి వృత్త ం .అందుకని ఇది వర్త మాన పరిధి ని దాటి
సార్వ కాలిక మైనదైనది అంటాడు సుప్రసన్న .మరి దీన్ని నిబందిన్చాతానికి విశ్వనాధ
విశిష్ట శైలీ ని ఎంచుకొన్నాడు ‘’నా చేత శబ్ద మేరటకు చిన్నము నిలవదు ‘’అని తన మనో
ధర్మాన్ని ఒప్పుకొన్నాడు .అంటే భావ తీవ్రు డాయన .ఆయన భావమే శబ్దా న్ని
ఎన్నుకొంటుంది అయన ఎంచుకోడు .ఇదీ విశ్వనాదీయం .భావ వేగం తో శబ్ద ం దానంతట
అదే రూపొ ందుతుంది అది సంస్కృతమా తెలుగా రెంటి మేళ విమ్పా అని ఉండదు అంతే
అక్కడ ఆ శబ్ద ం వచ్చి కూర్చుంటుంది .విరుపులు ,ఒడుపులు అన్నీ అవే చోటు చేసుకొని
వచ్చి కూర్చుంటాయి .అందుకే తన కవిత ‘’తేనెల్ వారును ,మేఘ గర్జనలు వీతేన్చున్ పికీ
కన్యకా నూనా వ్యాహృతి మాదు పంచమము చిందున్ దయో నదాంభః కాన శ్రీ
నృత్యంబులు చూపు మత్కవిత ‘’అన్నాడు .అంతటి వైవిధ్యం ఆయన కవితది .’’ఔచితి
లేదు ,భాషలేదాక్రు తి లేదు యూరక రసాత్మనే స్రవించి పో దు ‘’అని నిసర్గ రమణీయం తన
కవిత అంటాడు
కల్ప వృక్షం లో విశిష్టా ద్వైతం లోని శరణా గతి ధర్మాన్ని బాగా వ్యాఖ్యా నించాడు
విశ్వనాధ .అరణ్య కాండలో మహర్షు ల విభిన్న తపో లక్షణాలు కన్పిస్తా యి .భక్తిలో ఉన్న
వై లక్షణం అంతా గోచరిస్తు ంది .రావణాసురుని లో శ్రీ విద్య ఉంది .సీతా దేవి పరాశక్తి
మంత్రం శాస్త ్ర రహస్య మంతా ఇందులో నిండి ఉంది .వాల్మీకి మహర్షి సుందర కాండ లో
‘’సుందర హనుమ మంత్రా న్ని’’ నిక్షేపిస్తే విశ్వనాధ ‘’ఆపదుద్ధా రక హనుమంమంత్రా న్ని’’
నిక్షేపించాడని వ్యాఖ్యానించారు సుప్రసన్నా చార్యులు .అందుకే ఆ మంత్రం ద్రష్ట శచీ
పురందర రుషి తరచుగా హనుమత్ స్తో త్రం చేయటం కనీ పిస్తు ంది .అడవిలో రామ
లక్ష్మణుల తో వెళ్ళే సీతను వర్ణించే సీస పద్యాలలో ‘’సౌభాగ్య లక్ష్మీ స్తో త్రం ‘’ఉందంటారు
ద్రష్ట సుప్రసన్న .అసలు రావణుడే దక్షిణ ఆమ్నాయం లోని ‘’ఖగ రావణ మహా మంత్రా నికి
‘’అది దైవతం అని తేల్చారు ఆచార్యుల వారు .నన్నయ గారి భారత లక్షణాలన్నీ కల్ప
వృక్షం లో సంపూర్ణం గాఅన్వ యిస్తూ ఉంది అని గొప్ప కితాబునిచ్చారు డాక్టర్ సుప్రసన్న
..’’నా సకలోహ వైభవ సనాధము ‘’అని విశ్వనాధ చెప్పుకోవటం ఇందుకే నంటారు
సుప్రసన్న .
అంటే శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారు రచించిన శ్రీ రామాయణ కల్ప వృక్షం లో స్త్రీ
పాత్ర చిత్రణ .
‘’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యము ,అస్మాద్రు శుం –డలఘు స్వాదు
రసావ తార దిషణా హంకార ,దో హల బ్రా హ్మీ మయ మూర్తి శిష్యుడయినాడ న్నట్ట్టి ,యా
వ్యోమ పే—శల చాంద్రీ మృదు కీర్తి చెళ్ళపిళ వంశస్వామికున్నట్లు గన్ ‘’
అంతటి దిషణా హం కారం ఉన్న కవి విశ్వ నాధ ‘’తేనెల్ వారును ,మేఘ గర్జనలు
వీతేన్చున్ ,,పిక కన్యకా నూనవ్యాహృతి మాదు పంచమ మంచిన్డు న్ ,దయో నవాభః కణశ్రీ
నృత్యంబు ,చూపు మత్కవిత ‘’అని తనను తానే ఆవిష్కరించు కొన్న విద్వత్ కవి .’’ణా
కవితాన్ ,విశాల జఘనా !ఒక ఔచితి లేదు ,భాషలేదాక్రు తి లేదు ,--ఊరక రసాత్మక తనే
,ప్రవహించి ,పో వుదున్ ‘’ .అని తన రాసాత్మతను తెలియ జేస్తా డు .ఇంకొంచెం గడుసుగా
‘’నన్నయ్యయు ,తిక్కన్నయు ,నన్నావేశించిరి ,పరిణా హ మనస్సంచంన్నత వారలు
పో యిన –తెన్నున మెరుగుల ను దీర్చి ,దిద్డు చు పో వుదు న్ ‘’ అంటాడు .అలానే చేసి
చూపించాడు .అందుకే విశ్వనాధ శారద ‘’సకలార్ధ దాయిని ‘’.ఆయన కల్ప వృక్షం
‘’సకలోహ వైభవ సనాధం ‘’.
దశరధుని ముగ్గు రు రాణుల గురించి చెప్తు ,విశ్వనాధ- వారి రూప వర్ణన
చేయడు .లక్షణాలను మాత్రమే చెప్పి ,మనల్నే ఆలోచించు కో మంటాడు .సుమిత్ర ను
కౌసల్య తో ఒక సారి ,కైకతో ఒక సారి కలిపి చెప్తా డు .రామ లక్ష్మణులు ఒక జంటగా ,భరత
శత్రు ఘ్నులు ఒక జంటగా ప్రవర్తిస్తా రనే భావి భావన సూచిస్తా డు .అదీ విశ్వనాదీయం .
‘’కౌసల్యా ముక్తి కంతా సమానాకార ,నలి సుమిత్ర యుపాసనా స్వరూప –విజయ రమా
కార వినయామ్బుధి బుద్ధి సుమిత్ర
కైకేయి మధు సామ గాన మూర్తి ,-కౌసల్య నవ శరత్కాల మందాకినీ –సిత పుండరీకంబు
శ్రీ సుమిత్ర
మందార పుష్పంబు మహిళా మణిసుమిత్ర –కైకేయి నును నల్ల కల్వ పువ్వు ‘’
కౌసల్య రాముని తల్లి .ముక్తి కాంతా సమాన మైన ఆకారం కలది .లక్ష్మణుడు ఉపాసనా
స్వరూపుడు .శత్రు ఘ్నుడు విజయానికీ ,వినయానికీ ప్రతీక .భరతుడు పరమ భాగవత
శ్రేష్టు డు .అందుకని కైక ను ‘’సామ గాన మూర్తి’’ అన్నాడు విశ్వనాధ .శరత్కాల మందాకినీ
కౌసల్య .-అంటే స్వచ్చమైనది .,శాంత మైనది .ఆమె తో ఉన్న సుమిత్ర సిత పుండరీకం
.అంటే తెల్ల తామర .మరి కైకేయి ?నల్ల కలువ పువ్వు .రాజులకు అత్యంత ప్రీతీ పాత్ర
మైంది .ఉద్రేకి అని నిగూఢ భావం .ఆమె తో ఉన్న సుమిత్ర మాత్రం యెర్ర మందారం
.గుణాలకు ప్రతీక లుగా వీరిని తన అసమాన పతిభతో తీర్చి దిద్దా డు కవి సమ్రా ట్ .
రాముని చాప విద్యా గురువు కైక .అస్త ్ర విద్యా గురువు విశ్వా మిత్రు డు .సీతా
రాముల కళ్యాణం తో విశ్వామిత్రు డు తన పని ముగించు కొని వెళ్లి పో తాడు .కాని శ్రీ
రాముడు అడవికి వేడత
ి ేనె, కాని, అసలు రామాయణం మొదలు కాదు కదా .ఆ పనికి ప్రేర
ణ కైక . .ఆమె కూడా శ్రీ రాముని ప్రేరణ తోనే చేసింది . ‘’ .రాముని ఉపనయన సమయం
లో కైక ‘’వజ్ర పుంఖిత వాలు టమ్ము ‘’ భిక్ష గా పెట్టింది .ఇది ఒక వింత భిక్ష .వెంటనే
రాముడు ఉప్పొంగి పో యాడు .తనకు తగిన భిక్ష అని ఆనంద పారవశ్యం చెందాడు
.రాముడి భవిష్యత్తు ‘’దైత్య సంహార గాదా పాండిత్య సముద్ర మూర్తి ‘’కాగలదు అనీ కైక
భావన ,ఆశ .’’మొగమున నింత యై ,మురిసి పో యెను రాముడు ,కైక కన్నులన్ది గము
మరింత ఇంత యయి ,,ఏళ్లు లు వారే ,--తద న్త రస్థ గిత రఘూద్వాహ ప్రవిల సచ్చిశు
మూర్తి మరింత ఇంతయై ,జగములు పట్ట రాని యొక సాహస దీర్ఘ తనుత్వమొ ప్పగన్ ‘’’
అహల్య విషయం లో కవి చాలా లోక మర్యాదను పాటించి ధర్మోప దేశం చేశాడు
.స్త్రీ ,పురుషులు సంగమం లేకుండా ఎక్కువ కాలం ఉండలేరనేది లోక విదిత మైన
విషయమే .ఉంటె వాంఛ పెరుగుతుంది .తీరే మార్గ ం లేక పో తే తప్పటడుగులే .పతనం
ప్రా రంభమే .ధర్మ చ్యుతి జరిగి పో తుంది .అందుకే అహల్యను ‘’మంజూషికా రత్నం ‘’ అని
ఎవ్వరూఅనని మాట ను అన్నాడు విశ్వనాధ .రత్నం పెట్టె లోనే ఉంది .వాడకం లేదు
.గౌతమ మహర్షి వెయ్యి సంవత్స రాల దీర్ఘ తపస్సు లో మునిగాడు .భార్య యవ్వనాన్ని
,సౌందర్యాన్ని గురించిన చింత లేదాయనకు .మరి అహల్య లావణ్యం అంతా పో త పో సి
సృష్టింప బడిన ‘’జగదేక సుందరి ‘’.సంసార సౌఖ్యం పొ ందని రుషి భార్య .అందుకే ఆమె లో
‘’లౌల్యం ‘’ప్రవేశించింది..ఆమెను ప్రేమిస్తూ తపిస్తూ , చాలా కాలం నుండి ఇంద్రు డు
సమయం కోసం ఎదురు చూస్తు న్నాడు .ఆ సందర్భం లో అతని మనస్సు లోని మాట ను
కవి ఆవిష్కరిస్తా డు –
‘’ఇది నీకై యది ఎన్ని యేండ్లు దిగులయ్యె నాకహల్యా ‘’అని ఒకే ఒక్క వాక్యం లో తన
కోరిక తెలిపాడు .రహస్యం గా కలవాలి .సమయమా లేదు .త్వర లోనే తన కోర్కె తీరాలనే
తపనతో ‘’అతి తక్కువ మాటలతో ‘’ తన మనో భావం వ్యక్త ం చేశాడు .పని కావాలి ముందు
.మాటలకు సమయం కాదు .అదీ ఇంద్రు డి ఆత్రం .సంక్షిప్త త కు అద్ద ం పట్టే సన్నివే శం .
అహల్య ‘’ఇది ఆదనా!కోడి కూసింధా ?’’అన్నది . అంటే కోడి కూస్తే గ్రీన్ సిగ్నల్
ఇచ్చి నట్లే .అని భావించి వచ్చేశాడు .ఆమె మాటలు పదే ,పదే తలచు కొన్నాడు
దేవేంద్రు డు .ఆమె సొ ందర్యాన్ని కళ్ళారా చూడ టానికి రెండు కళ్ళు చాలటం లేదా
కామోద్రేకికి .ఆమె శృంగార రసాభిజ్ఞా తకు పరవ శించాడు . బుద్ధి మహా వేగం గా
ప్రవహిస్తో ంది దేవ రాజు కు ..ఆ ప్రవాహానికి’’ కన్నులు చిదిసి వేయి ముక్క లు ‘’
అయాయట .ఇది గౌతముడు ఇవ్వ బో యే శాపానికి సూచన .అంత సూక్ష్మం గా
ఆలోచించి చెప్పగలడు విశ్వనాధ . ఈ కధ చెప్పటం లో విశ్వనాధ ఆంతర్యం ‘’నీతి
చెప్పటానికి ,ధర్మ బో ధకు జారత్వం ధన మదాంధుల చెడు లక్షణం అని చాట టా నికే
‘’.అంటాడు ఆయనే .శ్రీ రామ కధా భాష్యం జారత్వం కూడదు అనే సందేశమే అంటాడు
..అహల్య మహా పతివ్రత .కానీ’’ కా మునికీ ,కాలానికీ ‘’లొంగింది ‘’పాపపు పని చేయక
పో యినా ,రుషి పత్నిని కామ వాంచ బాధించింది .శాపగ్రస్త అయింది .తపస్సు చేసి
పునీతు రాలింది .అందుకే శ్రీ రామునికిస్వయం గా వండి ,వడ్డించి ‘’రామ ,రఘు రామ
,దశరధ రామ ,యో యయోధ్యా రామ ,జానకీ రామ ,యోయి తండ్రీ ,అసుర సంహార
రామ ,,పట్టా భి రామ ‘’అని విందుకు ఆహ్వానం గా సంబో ధించింది అహల్యా దేవి .ఈ
సంబో ధనలన్నీ భవిష్యత్తు లో జరిగే కధా సూచనలే .ఆమె మహా తపస్విని కనుక అలా
సంబో ధించటం లో ఔచిత్యం ఉందని కవి విశ్వనాధ సమర్ధించు కొన్నాడు .
అహల్య కు పంచేద్రియ జ్ఞా నం కలిగే సన్నీ వేశం లో విశ్వనాధ చెప్పిన పద్యం
పంచేద్రియాలతో చేసే మహా భక్తీ పూర్వక ఉపాసనా క్రమం .అద్భుత మైన పద్య మాణిక్యం
.ఏ కవికీ ఇలాంటి భావనే రాలేదు .రాయలేదు కూడా .అందుకే అది విశ్వనాదో ప జ్నకం
.విశ్వనాధైక మార్గ ం .అహల్య పాదాలకు శ్రీ రాముడు నమస్కరించాడు .ఇదీ విశేషమే .ధర్మ
రక్షకుడుకనుక ,తపో మూర్తి కనుక ,ఆమె తపస్విని కనుక రాముడు అలా చేయటం
మర్యాదా పూర్వకమే .ఒక తపః పుంజం లో ఒక భాగం ఇంకో భాగాన్ని గౌరవించటం అనే
వేదాంత భావన ఇమిడి ఉందని విశ్వనాధ సత్య నారాయణ గారే స్వయం గా చెప్పారు
.మిగిలిన విషయాలు మరో సారి -
సీతా సాధ్వి
అలాంటి ముని అయిన రామునితో సీత అను బంధం అద్వైత మాన్మధమే .ఆడి
దంపతులే కదా వారిద్దరూ .రామత్వం మూర్తీ భావించిన సీత ను సుందర కాండలో
విశ్వనాధ ‘’ఆకృతి రామ చంద్రు విభావాక్రు తి ‘’అని వర్ణించే పద్యం నభూతో నభవిష్యతి .ఆ
దర్శనం ఆత్మా యోగి అయిన విశ్వ నాధకే సాదయం .అంతటి ఆత్మా యోగి ,మనస్స
న్యాసి విశ్వనాధ .
అత్రి మహర్షి బార్య అనసూయా దేవి సీత ను కన్నా బిడ్డ లా చూస్తు ంది .లంకలో
తనను రాముడు అన్న మాటలను ఆమె తో చెబుతుంది సీతా దేవి .ఆమెకు కోపం వచ్చి
రామున్ని కోపం తో నిండిన కాళ్ళ తో చూస్తు ంది .ముని పత్ని శ్రీ రాముడిని శాపిస్తు ందేమో
నని సీత అంతలోనే భయ పడి పో తుంది ..మళ్ళీ అందరు పుష్పక విమానం ఎక్కి వెళ్లి
పో తున్నప్పుడు అనసూయ చేతి లో’’ రెండు ఫలాలు’’ ఉంచి ఆశ్రమం లోనికి వెళ్లి పో తుంది
.సీతకు అభయం –భర్త రాముడు చూప లేని అనురాగం మాత్రు భక్తితో బిడ్డ లు తీరుస్తా రని
అభయం .కవలలు జన్మిస్తా రని సూచనా .సుకుమార సన్నీ వేశం .పరమ సూ క్ష్మ మైన
శిల్పం .విశ్వనాధ
కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)
సీతా సాధ్వి
యుద్ధ కాండ లో ఇంద్రజిత్తు అందర్ని నాగ పాశం తో బంధించాడు .వీరందరూ చని
పో యినట్లు రావణుడు ప్రచారం చేయిస్తా డు .సీతకు విషయం తెలిసింది .ఆమె నమ్మలేదు
.కావాలంటే త్రిజట తో యుద్ధ రంగానికి వెళ్లి చూడమంటాడు పది తలల వాడు. శ్రీ
రామునికి ఏమీ కాదు అనే ధైర్యం లోనే ఉంది .ఆమె విశ్వాసానికి రావణుడు ఆశ్చర్య
పో తాడు .
‘’రాఘవుండు ఆపద దాటినం ,త్రిదశ వంద్యున కాహుతి యౌదు నగ్నికిన్ ‘’.అని తనకు ఆ
ఊహ కల్గించిన రావణుని గురువు గా స్వీకరించి ,ఆతనికి నమస్కారం చేస్తా ను అంటుంది
.దీనికి రావణుని స్పందన కూడా తమాషా గా ఉంటుంది .’’సుదతీ ఇంక నతండు నీకు బతి
యంచు గూరు చుంటే ని ,దాన ది యుండెం గద, వాని వంటి పతి చే నగ్ని ప్రవేశం బు
తప్పదు ‘’ .ఇద్ద్దరి మాటల్లో ను భవిష్యత్’’ చితి ప్రవేశం’’ కన్పిస్తు ంది .ఆయన మాటల
ఈటెల కైనా నీకు అగ్ని ప్రవేశం తప్పదు అని రావణుని భావం .ఆమెది మొక్కు .దీన్ని
ఇతని మాటలతో తమాషాగా కలిపాడు కవి .
వేయి పడగలు
రేడియో నాటకం 1
హైదరాబాద్ రేడియో కేంద్రం నుంచి ఈరోజు శని వారం ఉదయం 7-15 కు
విశ్వనాధ వారి ‘’వేయి పడగలు ‘’ఏడవ భాగం ప్రా సార మైంది .నట సామ్రా ట్ అక్కినేని
నాగేశ్వర రావు ఈ ప్రసారాలపై తన స్పందనను అమూల్యమైన రీతిలో వెలువరించాడు
.’’తనకేమీ సాహిత్య పరిజ్ఞా నం లేదని విశ్వనాధ పై మాట్లా డే సత్తా కాని ప్రతిభ కాని తనకు
లేదని సహజం గా చెబుతూనే దాని విశిష్ట తను మెచ్చాడు .ఇలా రేడియో ద్వారా ఆ నవల
ప్రసారం అవటం ఉత్త మ అభిరుచికి సకేతం అన్నాడు .ఈ ధారావాహిక నాటకం
ప్రా రంభమైన నాటి నుంచి తాను రెగ్యులర్ గా వింటున్నానని అద్భుత రీతిలో దీనిని
శ్రో తలకు అంద జేస్తు న్నారని మెచ్చుకొన్నాడు చెప్పాడు .
ఈ రోజు భాగం లో ధర్మా రావు భార్య అరుంధతి పుట్టినింటికి వెళ్లి , భర్త ఆమె తల్లి
గుడ్ల ప్పగించి చూస్తు ండగానే తీసుకొచ్చిన వైనం బాగుంది అమ్మ నాన్న అత్త పై భర్త పై
మామ గారిపై చెప్పిన అభూత కల్పనలన్నీ మొదట్లో నమ్మిన ఆమె ఇప్పుడు వ్యక్తు రాలై
వాటిలో నిజం ఏమిటోగ్రహించి భర్త కు పూస గుచ్చినట్లు తెలిపింది ఆమె లోని పరివర్త న
మనకు విభ్రా ంతి కలిగిస్తు ంది .వారిద్దరూ గట్ల వెంట ,చెట్ల వెంట డొంకలంబడి నడిచి
వస్తు ంటే ‘’ప్రణయ సమాధి ‘’లో ఉండిపో యామని ధర్మా రావు తో విశ్వనాధ అని పించిన
మాట అతి విలువైనది ,సందర్భోచితమైనది .గంగావతరణం గురించి వారిద్దరి మధ్య
వచ్చిన చర్చలో తాము ‘’ప్రణయావతరణం ‘’లో ఉన్నామని అని పించటం విశ్వనాధకే
చెల్లి ంది .తల్లి పెట్టిన ఆరడులు తన డబ్బు, నగలు లాక్కోవటం ఆమె దాని పై ఎంత
మానసిక క్షోభ అనుభావిన్చిందో నీళ్ళు కారే కన్నుల తో ఆమె చెప్పిన తీరు కు హాట్స్ ఆఫ్
.తనకు రక్షణ ,ఏడుగడ భర్త మాత్రమె నని తన ఇల్లు అత్తా రిల్లే నని ఆమె గ్రహించి మ
సలిన విధం అర్ధా ంగికి ఉండాల్సిన లక్షణాలను తెలియ జేసింది .ఎంతైనా భర్త దగ్గ ర అంతకు
ముందు ‘’మూడు రాత్రు లు ‘’గడిపింది కనుక ఆతని స్వభావం, శీలం అత్త గారి
మంచితనం,ఆ కుటుంబ గౌరవం సంఘం లో వారికి ఉన్న ఉన్నత స్తా నం అర్ధమై తల్లి తన
దగ్గ రున్న నగ ను లాక్కోవటానికి చేస్తు న్న ప్రయత్నం తెలిసి దాన్ని బంధువుల ఇంట్లో
జాగ్రత్త చేసి ,అప్పుడే ‘’ఆరిందా ‘’అయి పో యింది అరుంధతి . ధర్మా రావు కు తగిన
అర్ధా ంగి అని పించుకోంది . ఆ నాడు వియ్యపు రాళ్ళు ,వియ్యంకులు కొందరు ఎలా
కూతుళ్ళ కాపురం లో చిచ్చు పెట్టి స్వార్ధ ప్రయోజనాలు సాధించుకొనే వారో అరుంధతి
అమ్మా నాన్న దానికి సాక్షీ భూతులుగా నిలిచారు .మిగిలిన వారు ఎంత గుట్టు గా ,సమాజ
హితం గా కుటుంబ ఉన్నతికి మార్గ దర్శులు గా ఉన్నారో ధర్మా రావు తల్లి తండ్రీ
ఉదాహరణ లుగా కనీ పిస్తా రు .
రంగా జమ్మ’’ధర్ము’’గుంటూరు విద్య కోసం ,,చేస్తు న్న సాయం ,ఆమె కొడుకును
‘’అన్నా ‘’అని ఇతను పిలవటం ఆత్మీయతకు అద్ద ం పట్టింది .అతని పిల్లా డిని ప్రేమ తో
పలకరించిన వైనం ముగ్ధు ల్ని చేస్తు ంది .వారి సంభాషణలన్నీ ఒకప్పటి ఉమ్మడి కుటుంబ
భావనలకు ఆనవాలు .అలాగే ధర్మా రావు తల్లి మాట్లా డే ప్రతి మాట లోను ప్రేమ, చనువు
గౌరవం ,అంకిత భావం కనిపిస్తా యి .ఎంత చక్కని వ్యవస్థ ,ఈ నాడు భ్రస్టు పట్టి పో యిందో
తెలుస్తు ంది .గిరిక ,ధర్మా రావు సంభాషణలలో ఒక దైవీ భావం సమర్పణా భావం జ్యోతక
మవుతాయి .వీరి సంభాషణ ఆధ్యాత్మిక ఉన్నతికి సో పానాలని పిస్తా యి .
ఆరవ ఎపిసో డ్ లో కొత్త దంపతుల ప్రణయం ఆ నాటి భార్యలు చూపని చొరవ
అప్పటికింకా పుట్టింటి పై మమ కారం ,అత్తి న్టిపై నూరిపో య బడ్డ కోపం ద్వేషం ప్రస్పుట
మయ్యాయి అయినా ధర్మా రావు సంస్కారి కనుక ఆమె చెప్పిన వన్నీ విని చాలా ఓపిక
గా భార్య మనసులో ప్రేమ బీజాలు నాటి ద్వేష పు కలుపు మొక్కల్ని పెకలించి ఆమె లో
అర్ధా ంగికి కావలసిన లక్షణాలకు దో హదం చేశాడు .ఆమె తో సాహిత్య చర్చ ఆమె పరిణతికి
కారణం కూడా అయింది .
అరగంట సేపు ప్రసారమయ్యే ఈ నాటకం లో ఒక్క క్షణం కూడా వ్యర్ధం అని
పించదు .ఒక్క నిమిషం కూడా ‘’పలచన ‘’అని తోచదు సాంద్రం గా ,మనసుకు
హత్తు కోనేట్లు ఉండటం ప్రత్యేకత .ప్రా రంభ గీతమూ కమనీయం గా ఉండి వెంటనే కధలోకి
ప్రవేశింప జేస్తు ంది .ఇంత మంచి నాటకీ కరణ చేసిన డాక్టర్ దిట్ట కవి శ్యామలా దేవి గారికి
,ఇంత మహో జ్వలం గా తీర్చి దిద్దు తున్న శైలజా నిర్మల గారికి ,ప్రసారం చేస్తు న్న సంగీత
సాహిత్య సవ్య సాచి ,స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారికి నాటకం లో
పాత్రలలో ఒదిగి పో యి జీవిస్తూ విశ్వనాధ కు చిర యశస్సు సాధిస్తూ తాము కీర్తి
పొ ందుతున్న నటీ నటులకు అందరికి హార్దిక శుభాభి నందనలు .తెలుగు జాతి మరువ
లేని చారిత్రిక ఘట్ట ం ఇది
Missing episodes
ఈ రోజు శని వారం ఉదయం ఎడుమ్బావుకు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం తొలి
తెలుగు జ్ఞా న పీఠ పురస్కార గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన వేయి
పడగలు నవలకు నాటకీ కరణం చేసిన పన్నేండవ భాగం విన్నాను .ముందు మాట
చెప్పినవారు మన రాష్ట ం్ర లోని జానపద కళా రీతులను తెలుగు చదువుల స్థా నం లో ఆంగ్ల
భాష ప్రా చుర్యం పొ ందుతున్న రీతికి అంతరించి పో తున్న సంస్కృతికి ధర్మానికి ప్రతీక వేయి
పడగలు అని చెప్పి దీనినొక అద్భుత రసమయ కావ్యం లా నవలా సొ గసులతో తీర్చి
దిద్దిన విశ్వనాధ సహస్ర ముఖ మేధో వికసనం గా అభి వర్ణించారు జన జాగృతి చేశారని
చెప్పారు .
రీతుల ప్రదర్శన చూస్తా డు ,ప్రక్కనే ధర్మా రావు కూర్చుంటాడు చిన్న రాజా వారిని
వాటికి అనుమతి ఎందుకని ,అయినా అనుమతి పొ ందే వచ్చానని ,ముందు తండ్రి వద్ద ని
వారిన్చాడని కాదు వెళ్తా ను అంటే అప్పుడు ‘’ఆమె ‘’వైపు అదో లా చాశాడని ఆమె ఇంగ్లీష్
సంగీతం లో లీనమై అదో లా చూసిందని అప్పుడు అయిష్ట ం గానే సరే వవెళ్ళ మన్నాడని
సవివరం గా తెలియ జేస్తా డు ఇక్కడ తన తండ్రి రెండో పెళ్లి చేసుకొన్నా ఆవిడను పిన్ని
అనకుండా అదేదో అసహ్యం భావం తో ‘’ఆమె ‘’అని తనకున్న అభిప్రా యాన్ని బయట
పెట్టా డు .’’మీ ప్రక్కన కూర్చో వచ్చా? /’’అని ధర్మను అడిగితే ‘’అదేమిటి బాబు నా ఒళ్లో
కూర్చోవలసిన వాడివి .నాకు తామ్ముడు లాంటి వాడివి ‘’అని ఆప్యాయతను వర్షిస్తే హరప్ప
వారి సంభాషణ లో పాముల వాళ్ళ ప్రదర్శన ప్రసక్తి వస్తు ంది పాములాడించే వాడు
వివిధ రకాల పాముల్ని వాటి విషాలను గురించి కాటు వేస్తె నివారణ గురించి చాలా వివరం
.అప్పుడు ధర్మా రావు ‘’వాడు చెప్పిన విషయాలు ఒక రిసెర్చ్ ప్రొ ఫెసర్ చేసన
ి పరిశోధనను
తేలిగ్గా ఒప్పుకోలేదని ,మన సంస్థా నం లోనే దాన్ని ప్రదర్శింప జేద్దా మని అప్పుడు
చూడచ్చు అని అన్నాడని కాని అంత దాకా ఆగలేక వచ్చానని అన్నాడు .ప్రహ్లా దుడు
మహా భక్తు డని ధర్మం కోసం అసలైన చదువు కోసం అలమటించిన బాలుడని ఎన్నో
బాధలు తండ్రి చేతుల్లో అనుభవించాడని అన్నిటికీ శ్రీ హరే ఉన్నాడని త్రికరణ శుద్ధిగా
నమ్మాడని అలానే విష్ణు వు అతన్ని కాపాడాడని చివరికి స్త ంభం లో ఉన్న హరి నరసింహ
రూపం లో ప్రత్యక్ష మైనట్లు నాటకం లో చూపారు .నరసింహ పాత్ర దారి హిరన్య కశిపుడిని
చంపిన సన్నివేశం లో వెంటనే కొందరు వచ్చి హారతి ఇచ్చి శాంతింప జేశారు ఇలా
పాత్రను తండ్రి హిరణ్య కశిపుడు పాత్రను కొడుకు వేశారని తండ్రిపాత్రదారి పాత్రలో లీనమై
పో యి ఇనుప గోళ్ళతో నిజం గానే కొడుకు హిరణ్య క్షిపుడిని చీల్చేశాడని అప్పటి నుంచి ఈ
మెచ్చాడు
అలాగే దమయంతి రెండవ స్వయం వరం లో ఆమె వయస్సు ఎంత అని ధర్మ ను
జాతీయ కళా శాలలో తెలుగు లెక్చరర్ పో స్టింగ్ వచ్చిందని చెబితే ‘’జీతం ఎంత ?/’’అని
అడిగితే ‘’ముప్ఫై రూపాయలు అని చెప్పాడు .మరి తనకు ఇంగ్లీష్ ను రోజుకో గంట
మాత్రమె బో ధించే ఈట్సన్ దొ రకు నెలకు పన్నెండు వందలు ఇస్తు న్నారని బాధగా
అంటాడు హరప్పా .అంటే మన చదువులు చెప్పే వారిని చాలా తేలిగ్గా చూస్తు న్నారని
,పరాయి భాష చెప్పే వారిని నెత్తి న కెత్తు కొని చాల ఎక్కువ జీతం ఇస్తు నారని ఆ చిన్న
బుర్ర ఆలోచించ గలిగింది ఇతనే భవిష్యత్తు లో దివాణాన్ని సంస్కరించ గల ఆశా దీపం అని
ఈ రోజు శని వారం ఉదయం ఏడుం బావుకు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం
నుండి శ్రీ విశ్వ నాద వారి వేయి పడగలు నవలకు మలచిన రేడియో నాటకం పది హేనవ
భాగం ప్రసార మైంది .ఆచార్య యెన్ .గోపి గారి ప్రస్తా వన ఏంతో ఉన్నతం గా ఉంది .
విశ్వనాధ ను దర్శించ గలిగానని అది తన అదృష్ట మని గోపి అన్నారు .’’ఆంద్ర దేశం పట్ట ని
విరాట్ సాహితీ మూర్తి విశ్వనాధ’’ అని మెచ్చారు .ఈనవల జమీందారి వ్యవస్థ
అంతమవుతున్న కాలానికి ,ఆధునికం గా వస్తు న్న తీరేమిటో తెన్నేమితో తెలియని
కాలానికి సంధి కాలం లో వచ్చిన నవల అన్నారు ఇది సంధి నవల అన వచ్చు .ప్రతి పాత్ర
ఔచిత్యంతో జీవం తొణినికిస లాడేట్లు కవి సామ్రా ట్ తీర్చిదిద్దా రని ,పర్యావరణ స్పృహ ను
అద్భుతం గా ఆవిష్కరించిన నవలగా ఇది వన్నె కేక్కిందని ,విశ్వనాధ బహుముఖీన
ప్రతిభకు దర్పణం అని కీర్తించారు .అలాంటి ఉన్నత నవలకు అంతేసమున్నత స్తా యిలో
నాటకీ కరించి ప్రసారం చేస్తు న్న హైదరాబాద్ రేడియో కేంద్రం వారి కృషి ప్రశంస నీయం
అని శ్లా ఘించారు గోపి . .
ఈ రోజు ఎపిసో డ్ లో జోశ్యులు అనే బడి పంతులు ,ఆయన భార్య మంగ ల కాపురం,
ఆయన చాలీ చాలని జీతం ,దాన్ని అవకాశం చేసుకొని రామేశం ఆడే కపటనాటకం ,అతని
భార్య ను ప్రలోభ పెట్టి వశ పరచుకొన్న తీరు ,డబ్బు నగల పిచ్చికి ఆమె’’ సేద్యూస్ ‘’అయి,
దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకొన్నా వైనం ,ఇది మొదట్లో తెలుసుకో లేక
పో యినా నిదానం గా గ్రహించి వాడిని అదుపు చేయలేని అసమర్ధత ,ఆమె ను కట్ట డి
చేయ లేని అశక్త తను ,వంటరిగా పిచ్చి వాడైకుమిలి పో యే విధము అద్భుతం గా ఉంది
వాడు పంపిన సంజాయిషీ ఉత్త రానికి జవాబుగా జోశ్యులు రాసిన ‘’ఆత్మ క్షోభను’’ స్టా ఫ్
మేమ్బర్ల ందరు చదివేట్లు ప్యూన్ తో పంపి, వాడిని కపటపు నైజాన్ని ఎండ గట్టిన తీరు
కన్నీరు తెప్పించింది .భార్యకు మందలింపు గా హెచ్చరిక గా వాడు వాడుకొని వదిలేసే
రకమని, తానిక జీవించి ఉండలేనని కనీసం బతకతానికైనా వాడి దగ్గ ర డబ్బు గుంజే
మార్గ ం ఎర్పరచుకోమని పిచ్చి ప్రేలాపనగా చెప్పి వీధిలోకి పారి పో యిన జోశ్యులను చూసి
ఆమె ‘’మళ్ళీ తిరిగి రారా ?అనటం ఈ నాడే కాదు ,ఆ నాడూ ఇలాంటివి జరిగేవి అనటానికి
నిదర్శనం గా ఉంది జోశ్యుల వృత్తా ంతం కను విప్పు కలిగిస్తు ంది .
కిరీటీ వాళ్ళు ధర్మా రావు ఇంటికి రావటం, వారి స్నేహానికి ఆనవాలుగా ఉంది .వారి
మధ్య సంభాషణలు సరసంగా ,ఆత్మీయం గా ఉన్నాయి స్నేహ ధర్మానికి ప్రతీక గా అని
పిస్తా యి .అవసరమైన వారికి అవసర మైనప్పుడు పెద్దన్నలా ధర్మా రావు ఇచ్చే సలహాలు
వారి జీవిత గమనానికి తోడ్పడేవి లా ఉన్నాయి .విశ్వనాధ సకలోహ వైభావమైన వేయి
పడగలు రేడియో అంతా విస్త రించి ,ఆంద్ర దేశానికి ధర్మ ఘంటా రావాన్ని కమనీయం గా
విని పిస్తో ంది .అందరికి అభినందన శతం.
ఈ రోజు అంటే నవంబర్ ముప్ఫై న శనివారం ఉదయం ఏడుం బావుకు కవి సమ్రా ట్
విశ్వ నాద వారి వేయి పడగలు పదహారవ భాగం ‘’కిరీటి -శశిరేఖా పరిణయం ‘’గా ప్రసార
మయింది .కిందటి వారం పంతులు ‘’జోస్యుల ‘’ఉన్మాదం, మరణం తో విషాదాంతమైన
ఎపిసో డ్ ,ఈ వారం కిరీటి వివాహం తో మొదాంతం అయి హాయి అని పించింది .కిరీటి
ధర్మా రావు అరుంధతి ల వద్ద కు వచ్చి తన గోడు వెళ్ళ బో సుకోవటం వీళ్ళిద్ద రూ ధైర్యం
చెప్పి కార్యోన్ముఖుడిని చేయటం తో ఈ వారం కధ ప్రా రంభ మైంది .చిక్కి శల్యమై దిక్కు
తోచని స్తితిలో ఉన్న కిరీటిని ఓదార్చి ,ధైర్యం చెప్పి ముందుకు నడిచేట్లు చేశారు .వీరి
మధ్య సంభాషణలు రసవత్త రం గా ఉన్నాయి .
ధైర్యం తెచ్చుకొన్న కిరీటి చక్కని మాయోపాయం చేసి మామకు ఉత్త రం రాసి ,బో ల్తా
కొట్టించి ,మామ మనసును మార్చి ,ఆయనే తనకూతురు శశిరేఖను కిరీటికి ఇచ్చి పెళ్లి
చేయటానికి ముందుకొచ్చేట్లు చేస్తా డు ..ఇదంతా ‘’మినీ మాయా బజార్ ‘’అని పించి మహా
సరదా గా ముగింపు కొచ్చింది .
ఈ ఎపిసో డ్ ముందు ప్రముఖ సాహితీ వేత్త ఒకరు(వారి పేరు వినలేక పో యాను ) వేయి
పడగలు పై తమ అమూల్య అభిప్రా యాన్ని విడ మర్చి వివరించారు .’’వెయ్యి పాత్రలున్న
ఈ నవలను నాటకం గా మలచటం ఏంతో కష్ట ం .కాని అలాంటి దాన్ని సులభ సాధ్యం
చేసి, నాటకం గా ఏంతో రంజకం గా మలచి ప్రసారం చేసి తన సామర్ధ్యాన్ని
నిరూపించుకొన్న హైదరాబాద్ ఆకాశ వాణిని ,యెంత అభినందించినా మాటలు చాలవు
అన్నారు .పాత్ర దారు లందరూ తమ పాత్రలను అత్యంత సమర్ధ వంతం గా పో షించి నాటక
విజయానికి ఏంతోసహకరించారు. అందరు అభి నంద నీయులే ‘’అని పొ ంగిపో తూ కొని
యాడారు .
విజ్ఞ ప్తి –ఎపిసో డు కు ముందు ‘’వేయి పడగలు’’ గొప్పదనాన్ని గురించి వివరించే సాహితీ
ప్రముఖుని పేరు చెబుతున్నారు .బాగుంది .వారి ప్రసంగం అయిన తర్వాత కూడా వారి
పేరు మరొక్క మారు చెప్పటం భావ్యమేమో నని పిస్తో ంది .రేడియో లోఇది మామూలే.
దీని వల్ల ఒక అరనిముషమే ఖర్చు అవుతుంది .నా సూచన ను గమనించి ఇకపై
అనుసరిస్తా రని ఆశిస్తు న్నాను .
రేడియో నాటకం -17 వ భాగం
ఈ రోజు శనివారం ఆకాశ వాణి హైదరా బాద్ కేంద్రం నుండి వేయి పడగలు పది హేడవ
భాగం ఆచార్య శ్రీ ఎస్.గంగప్ప గారి అభిభాషణం తో ప్రా రంభమైంది .గంగప్ప గారి
అనుభవపూర్వక ప్రశంస పువ్వుకు తావి అబ్బినట్లు న్నది .
హరప్ప నాయకుడు వివాహాలు చేయటం లో తాత గారి ఆంశ ను చూపించటం ,గిరిక భక్తీ
ని అందరూ ప్రశంసించటం బాగుంది .వసిష్ట మహర్షి నూరుగురు పుత్రు లను ముంచటానికి
గంగానది నూరు చీలికలై ‘’శతద్రు ‘’పేరు తో వ్యవహరిమ్పబడం అందరికీ తెలిసి ఉండక
పో వచ్చు .ఇలాంటివి విశ్వనాధ ఎన్నో చెప్పగల సమర్ధు లు ఆయనే చెప్ప గల నేర్పరులు
కూడా ..ధర్మం ,అగ్ని ,తస్కరుడు ,రాజు మనం చేసే తప్పులకు శిక్ష
విదిస్తా రన్నాడు..సుబ్బన్న పేట అగ్ని ప్రమాదం జరిగి ఇళ్ళు తగల బడి పో వటం
,అందులో అతని ఇల్లూ ఉండటం అతని విచారకరం .చిన్న అరుంధతి ని తెచ్చి ఇక్కడ
ఉంచుకోవాలన్న అరుంధతి కోర్కె ను సున్నితం గా వాయిదా వేసిన ధర్మా రావు చాతుర్యం
బాగుంది .
హరప్ప గురువుగారైన ధర్మా రావు తో శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం చేసి పలికిన
ప్రతిమాటా అనుభూతికి పరాకాష్ట గా కన్పిస్తు ంది .తల్లి మరణం వల్ల వచ్చిన అశౌచం
అయి పో యి మొదటి సారి దేవాలయానికి వచ్చాడు ఏడాది కాలం పాటు వీటికి దూరమై
తాను ఏమి కోల్పోయాడో తెలుసుకొని బాధపడటం అతని సంస్కారానికి వన్నె తెచ్చింది
,గోవిందుని మనసారా స్మరించిన తీరు భక్తీ పులకాం కితం గా ఉంది
వైద్యుడు రాజశేఖర శాస్త్రి అరుంధతి నాడి చూసి ఆమెకు ‘’రాజ యక్ష్మ ‘’జబ్బు
వచ్చిందని అది మహా రాజులకు రాణులకు రావాల్సిన జబ్బని ఆమె మంచం మీదే విశ్రా ంతి
తీసుకోవాలని మడి,దడిఅని తడి గుడ్డ లతో ఉండరాదని బరువు మోయరాదని
చెబుతున్నప్పుడు అయ్యో పాపం అని పించింది . డబ్బేమీ ఇవ్వక్కర్లేదని ,రంగా
రావుఇచ్చిన డబ్బుతో నే ఈమెకూ వైద్యం సాగిస్తా నని చెప్పి ఇద్ద రికీ ఊరట కల్గించాడు
.గోవులలో ప్రా ణం పరమాత్మ కు దగ్గ ర లో ఉంటుందని ధర్మ తో విశ్వ నాద చెప్పించాడు
.హరప్ప గాంభీర్యం ఏ భావాన్ని బయట పెట్టడన్నాడు .తల్లిపై అతనికున్న ఆరాధన
మాటలకందనిదని చెప్పాడు ఆస్తా న దివాన్ రాజీనామా చేయగా ఆ పదవినిని ధర్మ ను
తీసుకోమంటాడు హరప్ప ‘’నేను మీ చిన్నప్పటి నుంచీ ‘’ మీ దివానునే ‘’అని చమత్కారం
గా అన్నాడు . స్వామి వారి కళ్యాణ ఉత్సవాలు పూర్ణమి నుండి ప్రా రంభ మయ్యాయి
కూచి పూడి వారి కలాపాలు గిరిక భక్తీ భావం తో అంకిత భావం తో చేసిన మాట్శ్యావతార
నృత్యం రసో వై సహః అన్నట్లు ఉంది .మర్నాడు కూర్మావతార నృత్యాన్ని చేయటానికి
మనసంతా కూర్మ నాదునిపై లగ్నం చేయమని ధర్మ గిరికకు బో ధించి కర్త వ్య
పరాయణురాలీని గా చేయటం అతాని పెద్దరికాన్ని తెలియ జేస్తు ంది .రంగా రావు కు చిన్న
రామేశ్వర శాస్త్రి కనిపిస్తే అతనిలో పెద్దా యన కనీ పించి తాను యా కుటుంబాన్ని దూరం
చేసుకొన్నందుకు పశ్చాత్తా ప పడ్డా డు .కోప్పదతాదనుకొన్న రంగారావు బాగా మాట్లా డటం
చూసి చిన్న శాస్త్రి కూడా సంతోషించటం అతని ప్రవర్త న ,ఆలోచనలలో మార్పుకు మరో
ఆకు తొడిగి నట్లే .ఇదీ పునర్వైభావానికి మరొక ఆకు ..స్వామి కల్యాణాని కి బంధుజనం
అంతా ధర్మా రావు ఇంటికి వస్తే ఇదే పెళ్లి ఇల్లు గా అని పించి ఏంతో మురిసప
ి ో యారు భార్య
భర్త లు ..ఆ రోజుల్లో దేవుడి పెళ్ళికి ఊరంతా వైభోగం అన్నా మాట రుజువైంది అరుంధతి
తెమ్మన్న చీర గొప్పతనాన్ని ఆమె వర్ణిస్తు న్నప్పుడు ఆమె కూడా కావ్య సృష్టి చేసే సత్తా
కలిగి ఉందని ప్రసంషించాడుభర్త . .కుమారస్వామి ధర్మ తో సలిపిన సంభాషణం
సందర్భోచితం రంగారావు లేవలేక పో యినా కల్యాణానికి ఇస్తు న్న చేయూతను ధర్మ కొని
యాడిఅతనిలో ధర్మం మళ్ళీ పాదుకొంటున్నందుకు అందరం ఆనందిస్తా ం .ఈ మార్పే
విశ్వనాధ కోరింది అందుకే ఈ నవల రాసింది కూడా .మరో సారి హైదరాబాద్ ఆకాశ వాణి.
వారిని ,ఈ నాటకం ఇంత రసవత్త రం గా తీర్చి దిద్దిన వారందరినీ మనసారా
అభినందిస్తు న్నాను
హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుంచి ఇరవై రెండు వారాలుగా శనివారం
ఉదయం ఎడుమ్బావుకు ప్రసారమైన తొలి జ్ఞా నపీఠ పురస్కార గ్రహీత విశ్వ నాద
సత్యనారాయణ గారి వేయిపడగలు నవలకు మలచబడిన రేడియో నాటకం కిందటి వారం
తో పూర్తికాగా ఈరోజు దానిపై విశ్లేషణ స్పందన ప్రసారమైంది .ఆచార్య కోవెల
సుప్రసన్నాచార్య గారు సహృదయ స్పందన తెలిపి అభినందించారు .ఆకాశవాణి
హైదరాబాద్ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ఈ నాటకాన్ని
ప్రసారం చేయటం కష్ట తరం అనుకోన్నామని దీన్ని నాటకం గా మలచటానికి దిట్టకవి
శ్యామలాదేవి గారు సర్వ సమర్ధు రాలు అనే నమ్మకం తో అప్పగించామని మొదటి ఎపిసో డ్
ఆమె రాసి చూపిస్తే అద్భుతం గా వచ్చిందని పించిందని ఆమెనే పూర్తిగా రాయమని
చెప్పానని ,తనకున్న నమ్మకాన్ని ఆమె కున్న శేష సాహితీ ప్రజ్ఞ ను జోడించి ,శ్రో తలకు
హృదయ స్పందన కలిగేట్లు రాశారని ఇది చాలా అసాధారణ విషయమని అందుకే ఇంత
అసాధారణ విజయాన్ని సాధించిందని ,రాష్ట ం్ర లోను రాస్త్రేతరం లోను శ్రో తలు రేడియో
ద్వారా డైరెక్ట్ టు హో మ్ ప్రసారం ద్వారా విని పులకించి పో యి నట్లు ఉత్త రాలద్వారా
మెయిల్స్ ద్వారా ఫో న్ల ద్వారా స్పందన లను తెలియ జేసి తమ ప్రయత్నానికి గొప్ప
విజయం చేకూర్చారని, గాత్రదారులందరూ అత్యంత సమర్ధ వంతంగా పాత్రలను
పో షించారని సరోజా నిర్మల గారు ఇంత భారీ ప్రా జెక్ట్ ను బ్రహ్మాండమైన బాక్ గ్రౌ ండ్
సంగీతం ఎఫెక్ట్ లతో తీర్చిదిద్దా రని ఇదంతా సమష్టి విజయమని ,మంచి కార్యక్రమాలకు
ఎప్పుడూ శ్రో తల ప్రో త్సాహం ఉంటుందని రుజువైంది అన్నారు .అందరికి కృతజ్ఞ తలను
తెలియజేశారు .శ్రో తల కోరిక పై ఈ నాటకాన్ని రాత్రి వేళ తొమ్మిదిన్నర గంటలకు త్వరలో
మళ్ళీ ప్రసారం చేయబో తున్నామని తెలిపారు శ్యామలాదేవి తనకు ఈ ప్రా జెక్ట్ లో పని చేసే
అదృష్ట ం కలిగించిన ఆకాశవాణి వారికి కృతజ్ఞ తలు తెలియజేశారు .ఇంత గొప్ప ఆదరణ
లభించటం సహృదయ శ్రో తల సంస్కారానికి అద్ద ం పట్ట టమే నన్నారు .ఇది అందరి
విజయం అని వినయం గా చెప్పారు
శ్రీ ఆదిత్య ప్రసాద్ మరొక గొప్ప ధారావాహికను త్వరలో ప్రసారం చేయబో తున్నామని
అది ప్రసద
ి ్ధ రచయిత ,సినీ కవి స్వర్గీయ వేటూరి సుందర రామ మూర్తి గారు 1970 లో
రాసిన ‘’సికాకోలు సిన్నది ‘’అనే సంగీత నాటకాన్ని పూర్తీ హంగులతో మరలా ప్రసారం
చేయబో తున్నామని దీన్ని కూడా శ్రో తలు విని ఆదరించాలని ప్రతి ఎపిసో డ్ లోను
ప్రసద
ి ్ధు లైన వారి చేత విషయ వివరణ చేయిస్తా మని అన్నారు .నాటకం లో చివరి భాగం
లోని ‘’నీవు మిగిలితివి –నేను మిగిలితిని ‘’అన్నధర్మా రావు వాక్యాలతో ఈ స్పందన
కార్యక్రమాన్ని ముగించారు .
ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రా రంభించిన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి మొదటి
ఎపిసో డ్ వినగానే ఆక్షణమే ఫో న్ చేసి అభినందించాను. ఇవాళ ఈ ముగింపు ఎపిసో డ్
పూర్తీ అవగానే ఫో న్ చేసి మళ్ళీ అభినందిస్తూ ‘’అప్పుడే అయిపో యిందా ?’’అని
పించిందని ఇంత మహాద్భుత కార్యక్రమాన్నిఇంత గొప్ప గా నిర్వహించినందుకు
హృదయ పూర్వక అభినందనలను అందజేశాను .ఆయనకూడా చాలా ఆనంద పడ్డా రు
.తామూ ఇంత గొప్ప స్పందన ను ఊహించలేదని అంచనాలకు మించి విజయం
సాధించిందని అది విశ్వనాధ దార్శనికతకు విజయమని తాము నిమిత్త మాత్రు లమే నని
అన్నారు .నేను చివరి రెండు ఎపిసో డు లను వినలేక పో యానని చెప్పగా ‘’మీ లాంటి వారి
కోసమే మళ్ళీ రాత్రి పూట త్వరలో ప్రసారం చేస్తు న్నాం వినండి ‘’అని నవ్వుతూ అన్నారు .
త్వరలో 26 ఎపిసో డ్ లతో వేటూరి వారి ‘’సికాకోలు సిన్నది ‘’సంగీత రూపకం
మళ్ళీ అన్ని హంగులు సమకూర్చి ప్రసారం చేయబో తున్నామని చెప్పారు .నటుడు బాల
కృష్ణ దీన్ని సినిమా గా తీసే ప్రయత్నం కూడా ఒకప్పుడు చేశాడని తెలిపారు
.ఆయనతోఒక ఎపిసో డ్ కు ముందు మాట్లా డిస్తా మన్నారు వేటూరి వారి అబ్బాయి తోను
ప్రతి ఎపిసో డ్ లోను ముందుగా వేటూరి వారి జీవిత విశేషాలను చెప్పిస్తా మని అలాగే
వేటూరి వారితో పరిచయం ఉన్న లబ్ధ ప్రతిస్టూ లైన వారందరినీ ఇందులో స్పందన తెలియ
జేయటానికి ఆహ్వానించి ప్రసారం చేస్తా మని ఆనందం గా తెలియజేశారు .హైదరాబాద్
ఆకాశ వాణికి అచ్చ తెలుగుదనం దిద్దు తున్నందుకు అభినందనలు అన్నాను .ఆయన
నవ్వి ‘’ఈ మధ్య ,65 మంది వివిధ భాషాకవులతో కవి సమ్మేళనాన్ని నిర్వహించానని
బహుశా ఏ రాష్ట ్ర కేంద్రం లోను ఇలా ఎవరూ ప్రయోగం చేయలేదని దీన్ని పరిశీలించటానికి
ధిల్లీ నుండి అయిదుగురు కేంద్ర ప్రముఖులు వచ్చారని ఎంతో సంతృప్తి చెందారని రాష్ట ్ర
గవర్న ర్ గారు ఈ కార్య క్రమం లో పాల్గొ ని ఆశీర్వదించారని వారికి ఒక రేడియో ను
తాము బహూకరించి కార్యక్రమాలు వినమని కోరామని నవ్వుతూ చెప్పారు .ఆయన
సహజ శైలిలో ‘’మాస్టా రూ !ఇలా ముందుకు వెడుతున్నాం ‘’అన్నారు .నిగర్వి
ప్రచారార్భాటం అక్కర్లేని అనుక్షణ కార్య శీలి ,ప్రయోగ శీలి శ్రీ ఆదిత్య ప్రసాద్ .’’ఇంకా ఏమేం
ప్రా జెక్టు లు మీ మనసులో ఉన్నాయ్ ?’’అని నేను అడిగత
ి ే ‘’తెలుగు చారిత్రిక నవల కు
116 ఏళ్ళు వచ్చిన సందర్భం గా శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారి ఒక చారితత
్ర క నవల ను
చదివించే ఆలోచన ఉన్నది’’ అన్నారు అప్పుడు నేను ‘’ఇటీవల మేము అమెరికాలో
ఉన్నప్పుడు అక్కడ ‘’టోరి’’అనే అంతర్జా తీయ రేడియో కార్యక్రమంలో వారడిగిన ప్రశ్న లకు
సరైన సమాధానాలు ,చెప్పినందుకు నాకు ముదిగొండవారి ‘’పట్టా భి ‘’అనే అమరావతి
ప్రభువు వెంకటాద్రి నాయుడి పాలన కాలానికి సంబంధిన చారిత్రా త్మక నవలను, మహా
మంత్రి తిమ్మరుసు డి.వి.డి ని కానుకగా ఇచ్చారని చెప్పగా సంతోషించారు .ముదిగొండ
‘’మరో పాకుడు రాళ్ళు ‘’అనే నవల రావూరి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు నవలకు
కొనసాగింపుగా రాశారని ,దాని మీద కూడా ద్రు ష్టి ఉందని అన్నారు .చాలా ఓపికగా
సంతోషం గా నాతో పావు గంట సేపు ముచ్చటించిన ఆదిత్య ప్రసాద్ గారి సంస్కారానికి
నమస్సులన్ది ంచాను .
10-9-14 కవి సమ్రా ట్ ,పద్మభూషణ్ ,కళాప్రపూర్ణ ,జ్ఞా న పీఠ పురస్కృత బ్రహ్మశ్రీ విశ్వనాధ
సత్యనారాయణ గారి 120 వ జయంతిఉత్సవం ఉదయం విజయవాడ మాచవరం లోని
వారి స్వగృహం ‘’కల్ప వృక్షం ‘’లోవారి మనుమల చేత , సాయంత్రం శ్రీ ఘంట సాల
వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాలలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యం లోను
నిర్వహించ బడింది. రెండిటికి భక్తీ శ్రద్ధలతో నేనూ నా భార్య ప్రభావతి హాజరై జీవితాలను
ధన్యం చేసుకోన్నాం .ఉదయం ఎనిమిదింటికే ఉయ్యూరులో టిఫిన్ చేసి బయల్దే రి
మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దర్శనం చేసుకొని ,తర్వాత విశ్వనాధ వారింటికి వెళ్లి
ఉదయం కార్యక్రమం లో పాల్గొ ని ,హో టల్ లో భోజనం చేసి ,తర్వాత ఐ టి ఐ దగ్గ రున్న
స్టేట్ బాంక్ కాలనీలో ఉంటున్న మా తోడల్లు డి గారింటికి వెళ్లి నాలుగింటిదాక విశ్రా ంతి
తీసుకొని మళ్ళీ బయల్దే రి సీతారాం పురం లో ఉంటున్నడాక్టర్ శ్రీ బాలాంత్రపు రజనీ కాంత
రావు గారింటికి వెళ్లి ,వారిని దర్శించి ,అక్కడినుండి సత్యనారాయణ పురంలో ఘంట సాల
మ్యూజిక్ కాలేజ్ లో జరిగిన విశ్వనాధ వారి పై ప్రభుత్వ కార్యక్రమం అయిన శ్రీ గారిక పాటి
వారి ప్రసంగం విని ,నిన్నటి రోజును పూర్తిగా సార్ధకం చేసుకోన్నాము .ఆ విషయాలే మీకు
తెలియ జేస్తు న్నాను .
ముచ్చటైన చిరంజీవులు - ముగురన్న దమ్ములు
శిధిలమైన తాత గారి ఇంటిని తమకున్న వనరులతో సర్వాంగ సుందరం గా రూపు
మార్చి ‘’కల్ప వృక్షం ‘’అని సార్ధక నామం పెట్టిన వారి సుమనస్కత ఎన్న తగినది
.తాతగారికిస్టమన
ై ‘’కదంబ వృక్షం ‘’ను పెంచుతున్న వారి భక్తీ కి ఆశీస్సులు . ఆయింటిని
గొప్ప సందర్శక కేంద్రం గా మార్చాలనుకొంటున్న వారి భావనకు అభినందనలు .ఇందులో
ప్రభుత్వం జోక్యం చేసుకొంటే ఇక ఇంతే సంగతులు .ఆ విషయంలో వారు జాగ రూకులై
ఉంటారని ఆశిస్తు న్నాను .ఇంటిలో తాతగారి చాయా చిత్రా లు ,ఉపయోగించిన వస్తు వులు
,రాసిన పుస్త కాల ప్రదర్శన పెట్టా లనే వారి కోరిక త్వరలో కార్య రూపం దాలుస్తో ంది
.విశ్వనాధ విగ్రహమూ అక్కడ వెలువ బో తోంది .’’విశ్వ నాద ఫౌండేషన్ ‘’ను సో దరులు
ఏర్పరచి కృషి చేసి అందరి దృష్టికి ఆయన సాహిత్యాన్ని చేరువ చేసే ప్రయత్నం
చేస్తు న్నారు .కల్ప వృక్షం రామాయణానికే కాక ‘అందరికి ‘’సాహిత్య కల్ప వృక్షం ‘’కావాలని
నా కోరిక. చేయగల సమర్ధు లు వారు అనే నమ్మకమూ కనిపించింది .
మేమిద్ద రం లోపలి వెళ్లి రాజేశ్వరి గారిని చూసి మాట్లా డాం .ఉయ్యూరు నుంచి వచ్చాం.
అంటే ఎంతో సంబర పడిపో యారు .మా విషయాలు అడిగి తెలుసుకొన్నారు .విశ్వనాధ
గారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు మా ఉయ్యూరులో ట్యుటోరియల్ కాలేజిలో తెలుగు
పండితులుగా పని చేశారని ,మా ఇంటికి నెల నెలా వచ్చి పాత ఒడ్లు బస్తా లు కొని
తీసుకొని వెళ్ళేవారని ,తరచుగా కలిసి మాట్లా డుకోనేవారమని ,తానె తమ అన్నగారు
చెప్పిన వ్యాసాలను పుస్త కాలను రాశానని చెప్పేవారని గుర్తు చేసుకొన్నాను ఆమెతో
.అంతేకాదు వెంకటేశ్వర్లు గారి అబ్బాయి వ్స్వర్గీయ వేణుగోపాల్ నా దగ్గ ర ట్యూషన్ చదివే
వాడని ,అతని చదువు సంగతి ని ఎప్పటికప్పుడు ఇంటికొచ్చి తెలుసుకొనే వారని
చెప్పాను .గోపాల్ కుమారుడు మురారికి హైదరాబాద్ లో ఉంటున్న మా పెద్ద మేనల్లు డు
ఛి వేలూరి అశోక్ కుమార్తె ఛి సౌ భార్గా వి నిచ్చి వివాహం చేశారాని ఈరకం గా
బాంధవ్యమూ ఉందని చెప్పాం . విశ్వనాధ ఎస్ ఎస్ ఆర్ కాలేజిలో పని చేసినప్పుడు నేను
1956-60 కాలం లో ఇంటర్ ,డిగ్రీలు చదివానని ,అయన నాక్లా సుకొచ్చి పాఠాలు చెప్పారని
దువ్వూరి రామి రెడ్డి గారి ‘’పాన శాల ‘’చెప్పటం ఇంకా గుర్తు ందని అన్నాను .
మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు అనంత పురం జిల్లా హిందూ పురం
మునిసిపల్ హై స్కూల్ లో ఇరవై రెండేళ్ళు సీనియర్ తెలుగు పండితులు గా ఉండేవారని
నా చిన్నతనం అక్కడే గడిచిందని చెప్పా .అప్పుడు విశ్వనాధ వారు సభలకోసం హిందూ
పురం ,చుట్టూ ప్రక్కల ప్రా ంతాలకు వచ్చినప్పుడు మా ఇంట్లో నే ఉండేవారని ఆతిధ్యాన్ని
మా తలిదండ్రు లు ఇచ్చేవారని మ అమ్మగారు భవానమ్మ గారు ఎప్పుడూ చేబుతూ
ఉండేవారని ,మా నాన్న గారికి విశ్వనాధ అంటే విపరీతమైన అభిమానం అని
ఉయ్యూరుహైస్కూల్ లో పని చేసినప్పడు విశ్వనాధను ఆహ్వానించి1952 లో వారం
రోజులు కల్ప వృక్షం పై మాట్లా డిం చటం నాకు ఇంకా గుర్తు ందని చెప్పా. ఇంగ్లీష్ లెక్చరర్
.శ్రీ జొన్నల గడ్డ సత్య నారాయణ మూర్తి గారు సంస్కృత అధ్యాపకులు శ్రీ జటావల్ల భుల
పురుషో త్త ం గారు కూడా హిందూ పురం లో మా ఇంట ఆతిధ్యం పొ ందారని మా అమ్మగారు
గుర్తు చేసుకున్న విషయాన్నీ వివరించా .అప్పటినుంచి మా కుటుంబాకి విశ్వనాధ తో
పరిచయం అని చెప్పాను .చాలా ఆనంద పడి మా ఇద్ద రినీ బంధువులుగా భావించి టీ
తెప్పించి తోటి కోడలు చేత ఇప్పించారు .కుమారులకు ఆమె గొప్ప ప్రేరణ గా కనిపించారు
.తాతా, మామ అయిన విశ్వనాధ కు సేవ చేసి మెప్పుపొ ందానని ఆమె అన్నారు .మా
శ్రీమతి విశ్వనాధ గారి ప్రధమ కళత్రం గారి పుత్రు లు శ్రీ కృష్ణ దేవరాయలు గారి భార్య తో
వారి పిల్లలతో తానూ ప్రక్క ఇంట్లో తన చిన్నతనం లో ఆడుకోన్నానని ,జ్ఞా పకం
చేసుకొన్నది .నేను కృష్ణ దేవరాయలు గారు అమెరికా లో ఉంటూ ‘’సీతాయణం ‘’అనే
పేరుతొ వచన రామాయణాన్ని రాశారని అమెరికా తెలుగు పత్రిక లో అది ధారావాహికం గా
ప్రసారమిందని నేను చదివానని గుర్తు చేసుకొన్నాను . అక్టో బర్ పందొ మ్మిదవ తేదీ
ఆదివారం విశ్వనాధ స్వగ్రా మం నందమూరు లో వారి వర్ధంతి సభను ‘’సరసభారతి ‘’నిర్వ
హిస్తో ందని ,పింగళి వారి చిట్టూ ర్పు లోను ,పెండ్యాల వారి స్వగ్రా మం కాటూరు లోను
ఇలాగే నిర్వహించామని తెలియ జేస్తే ఆమె ఏంతో సంతృప్తి చెందారు .సరసభారతి
ప్రచురణలు, నేను రాసిన ‘’శ్రీహనుమత్ కదా నిధి శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం ,సిద్ధ
యోగి పుంగవులు మహిళా మాణిక్యాలు ,పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’అయిదు
పుస్త కాలు మనువళ్ళ పేర ఆప్యాయం గారాసి రాజేశ్వరిగారికి అందజేస్తే ఆమె ఇవన్నీ
తప్పక చదవాల్సినవే నని చదివి సార్ధకం చేస్తా నన్నారు .
పది గంటలకు ప్రా రంభం కావాల్సిన సభ పదకొండుకు ప్రా రంభమైంది . ముందు కాసేపు
పావకి విశ్వనాధ పద్యాలు పాడి వినిపించాడు .శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు రాగానే
విశ్వనాధ చిత్రా నికి పూల మాల వేసి నమస్సు లర్పిచారు మా అందరి చేతా చేయించారు
.బుద్ధ ప్రసాద్ గారికి ‘’పూర్వాన్గ్ల కవుల ముచ్చట్లు ‘’ఇస్తూ ‘’మీ ఆవిష్కరణకు నోచుకోని
పుస్త కం ‘’అని చెప్పి నవ్వాను .ఆయనా నవ్వారు .పూర్ణ చంద్ నా ప్రక్కనే ఉండి’’దుర్గా
ప్రసాద్ గారి తీవ్ర పరిశోధనా గ్రంధం ఇది ‘’అన్నారు బుద్ధ ప్రసాద్ గారితో .పావకి ప్రా ర్ధన
లెక్చరర్ బాలకృష్ణ పర్య వేక్షణ లో సభ జరిగింది .నేపధ్యాన్ని సత్యనారాయణ
వివరించాడు .తమ తాతగారి తండ్రిగారు విశ్వనాధ శోభనాద్రి గారు కాశీలో గంగా స్నానం
చేస్తు ంటే శివలింగం రెండు చేతుల్లో కి దైవ సంకల్పం గా వచ్చి చేరిందని అప్పటి నుంచి
ఇంటికి వచ్చేదాకా నంద దమూరు లో ప్రతిష్ట చేసే దాకా దాన్ని కింద పెట్టకుండా
చేతుల్లో నే ఒకరితర్వాత ఒకరు జాగ్రత్తగా పట్టు కొని ఉండి ప్రతిష్టించి దాని శక్తిని కాపాడిన
మహా చరితులని గుర్తు చేసుకొన్నాడు .ఇప్పటికీ అక్కడి ఆలయం తమ కిందే ఉందని
చెప్పాడు .ఫౌండేషన్ ఏర్పాటు గురించి వివరించాడు .ఆశయాలు ,పడిన పాట్లు ముందుకు,
దూసుకొని పో తున్న మొక్క వోని ధైర్యాన్ని వివరించి అందరి ప్రశంసలు అందుకోన్నారా
సో దర త్రయం .ప్రతినెలా కల్ప వృక్ష చాయలో ఒక కార్య క్రమం నిర్వహించాలనే ఆశయం
లో ఉన్నారు వారు .శుభం భూయాత్ అనారు అందరూ .
తాతయ్య మామ
శ్రీ బుద్ధ ప్రసాద్ ‘’విశ్వనాధ తమ తండ్రిగారు మండలి వెంకట కృష్ణా రావు గారికి ఒక
పుస్త కం అంకితమిచ్చిన నాటి నుండి తెలుసనీ ,తెలుగు పండితులు శ్రీజోశ్యుల సూర్య
నారాయణ గారు దగ్గ రుండి విశ్వనాధ సాహిత్యాన్ని చదివించి ,ప్రభావితం చేశారని
విశ్వనాధ సో దర త్రయం చేస్తు న్న కృషి అపారం అని వచ్చేనెలలో ముఖ్యమంత్రి శ్రీ
చంద్రబాబు ఇక్కడే విశ్వనాధ విగ్రహావిష్కరణ చేస్తా రని ,ఆయన గురించి సభలు రాష్ట ం్ర లో
చాలా చోట్ల నిర్వహిస్తు న్నామని ,ఈ తరం వారు చదివి స్పూర్తి పొ ందాలని ,రసజ్నుడైన
మహా కవి అని, అలాంటి వారు అరుదుగా జన్మిస్తా రని ,కృష్ణా జిల్లా వారి పుట్టు క చేత
ధన్యమయిందని వారికి తగిన రీతిలో ప్రభుత్వం గౌరవిస్తు ందని ,ఇలాంటి ప్రైవేట్ సంస్త లే
నిర్వహణ బాధ్యతలు బాగా చేస్తా యని షేక్స్పియర్ వర్డ్స్ వర్త్ లాంటి ఆంగ్ల కవుల గృహాలు
మాన్యుమెంట్లు లా ఇంగ్లా ండ్ లో ఉన్నాయని ,ప్రభుత్వం గురజాడ ఇంటిని స్మారక చిహ్నం
గా చేసే ప్రయత్నం లో చాలా అశ్రద్ధ వహిస్తే తానె ఫండు విడుదల చేయించి కొంత మార్పు
తెచ్చానని అన్నారు .రాజేశ్వరి గారి అనుభవాలు గ్రంధ రూపం లోకి రావాల్సిన అవసరం
ఉందని చెప్పారు .నందిగామ ఎన్నిక ఉన్ది కనుక కోడ్ అమల్లో ఉందని మినిస్ట ర్లేవరూ
పాల్గొ నలేక పో తున్నారని అన్నారు .తెలంగాణలో కూడా సిద్ధిపట
ే ఎన్నిక ఉన్నా అక్కడి
ముఖ్య మంత్రి కే సి ఆర్ .కాళోజి శత జయంతిలో పాల్గో న్నా డు ,విగ్రహావిష్కరణ చేశాడు
మంత్రు లలో వేర్వేరు చోట్ల జరిపారు .వాళ్ల కు లేని ఎన్నికల కోడు మనకేందుకోచ్చిందో
నాకు మాత్రం అర్ధం కాదు .’’తెగించిన వాడికి ---‘’అనే సామెత గుర్తు కొచ్చింది . వీటికీ కోడ్
కు సంబంధం ఉండదు .ఇక్కడేమీ వాగ్దా నాలు చేసద
ే ి ఉండదు .స్మరించుకోవటం మరో సారి
కర్త వ్యాన్ని గుర్తు చేసుకోవటమే .ఇది మరిచారు మన నాయమ్మన్యులు .
నేనూ మాట్లా డతాను రెండు నిమిషాలు అన్నాను కాని సమయాభావం వలన కుదరలేదు
.అయినా నేను చెప్పా దలచుకొన్నది ఇది –‘మొదటిది -’అమెరికా సాహిత్య కారుడు ‘’ -
ఎడ్గా ర్ ఆలెన్ పో ‘’పై ఒక సమగ్ర ‘’విజ్ఞా న సర్వస్వం ‘’వెలువడింది .దాన్ని మొదటి సారి
2002 లో అమెరికా వెళ్ళినప్పుడు నేను చదివాను .అందులో పో కవి జరిపిన ఉత్త ర
ప్రత్యుత్త రాలు ,అన్నికధలు నవలలు హారర్ డిటెక్టివ్ కధలు నాటకాలు సాహిత్య వ్యాసాలూ
పో యేటిక్స్ పై ఆయన అసాధారణం గా రాసిన విమర్శలు పుస్త క సమీక్షలు ఒక టేమిటి
అందులో ‘’పో సాహితీ విశ్వ రూప సందర్శనం’’ దర్శన మిస్తు ంది .నేను ప్రతి సభలోనూ
విశ్వనాధ పై అలాంటి సర్వస్వం రావాలని చెబుతూనే ఉన్నా .దాన్ని తీసుకొచ్చి ఒక
మాన్యుమెంట్ గా చేయాలి .దీన్ని సో దరత్రయం ఇతర సాహితీ వేత్తలతో సంప్రదించి తీసుకు
రావాలి .
మూడు –విశ్వనాధ పై శరభయ్య గారు ,భరత శర్మ గారు ,ఆయనే విశాఖ నుండి వచ్చే
సద్గు రు సదానంద మూర్తి ర్గా రి పత్రిక ‘’సుపద ‘’లో రాసిన అమూల్య వ్యాసాలు ,’’పొ రబాటై
జని యించితిని ప్రభూ ‘’అన్న పద్యం తో విశ్వనాధకు కైమోడ్పు పల్కి వారిపై
చిరస్మరణీయ వ్యాసాలూ రాసిన కేత వరపు వారివి ,జీనియస్ జీవి ఎస్ వారివి ,వెల్చాల
కొండల రావు గారివి ,మొదలైన వారి వ్యాస సంగ్రహాలను ఒకచిన్న పుస్త కం గా తెచ్చి ఈ
నాటి తరానికి అందిస్తే లాభదాయకం .
సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారి స్వగృహం
‘’నాగా లాండ్ ‘’కు మేమిద్ద రం వెళ్లి ఆ 93 ఏళ్ళ వృద్ధ సంగీత సాహిత్య సరస్వతీ మూర్తి ని
సందర్శించాము. ఏంతో ఆదరం గా మాట్లా డారు .మాట కొంచెం స్పుటత్వం తగ్గింది కాని
చక్కగా మాట్లా డారు .1956 లో నేను ఎస్ ఎస్ ఆర్ కాలేజి లో ఇంటర్ చదివట
ే ప్పుడు
‘’తెల్లటి పైజమా లాల్చీ’’లతో కాలేజి లోని సమావేశ రేకుల షెడ్ హాల్ ‘’R4 ‘’లో శ్రీమతి
వింజమూరి లక్ష్మి తో కలిసి లలిత సంగీత విభావరి నిర్వహించిన విషయం జ్ఞా పకం
చేసుకొని చెప్పాను .తర్వాత రేడియో స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన ప్రతి కవి
సమ్మేళనానానికి నేనూ మిత్రు డు స్వర్గీయ టి ఎల్ కాంతారావు ,మొదలైన వారితో వెళ్లి
చూసిన విషయం జ్ఞా పకం చేసుకొన్నాను వారితో .వారి ‘’సూర్య నారాయణా ‘’స్తో త్రం ఏంతో
అభిమానం అని ఆ పాటను మైమరచి వింటానని మా శ్రీమతి చెప్పితే ఏంతో సంతోషించి
‘’పొ డుస్తూ భానుడూ ‘’కదా అని కాసేపు పాడి వినిపించి ఆయన గానం రజనీ గంధమే
ఇప్పటికీ అని రుజువు చేశారు .ఆయన చుట్టూ అనేక పుస్త కాలు అందుబాటులో ఉంచారు
చదువుకోవటానికి వీలుగా .కాళ్ళ జోడు అక్కర్లేదు వారికి .ఇటీవలె విడుదలైన పామర్రు
డాక్టర్ శ్రీమతి భార్గ వి ‘’గీతాంజలి ‘’అనువాదం కూడా చదివి సంతోషించిన సాహితీ మూర్తి
రజని . వాగ్గేయ కారులు రజని గారి పాదాలకు భక్తిపూర్వకం గా నమస్కారాలు చేసి
అక్కడినుండి బయల్దే రాం .
సాయంత్రం అయిదింటికి మొదలు పెట్టా ల్సిన శ్రీ గరిక పాటి నరసింహా రావు గారి
విశ్వనాధ పై ప్రసంగం రెండు గంటలు ఆలస్యం గా ఏడు గంటలకు ప్రా రంభమైంది
.రాజసంగా అన్నా వదినే గార్ల తో వచ్చారు గారిక పాటి .సత్యనారాయణ వేదికపై కి
ఆహ్వానించాడు విశ్వనాధ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ
్ర ్వలన చేసి ప్రసంగం
ప్రా రంభించారు నర సింహా వధాని .ఆశువుగా విశ్వనాధకు జోహార్లు అర్పించారు
.నిద్రా ణమైన జాతిని నిర్నిర్ద్ర సిద్ధిసమాధి తో తో జాగృతం చేశారు విశ్వనాధ అని
తాత్పర్యం .రాసిన ప్రతిదాన్ని రసనిస్ట ం చేశారని .అదొ క వాజ్మయ లోకం అని స్తు తించారు
.మామూలు ధో రణి లోకి దిగి అందర్నీ దెప్పుతూ వెక్కిరిస్తూ మా అమ్మాయి రోజూ
ఆయన మాటలు చానెల్స్ లో వింటూ అనే మాటా ,లేక పెట్టిన పేరు అయిన ‘’పల్లీలు
బటానీలు ‘’గాచానెళ్ళలో తన మామూలు ప్రసంగం గా ప్రసంగాన్ని మార్చేశారు .విశ్వనాధ
లోకోత్త ర కవితా భావ సంపత్తి ని అందిస్తా రనుకొంటే ఈ బాధేమిటిరా బాబూ అనుకోని ఒక
అరగంటమాత్రమె ఉన్నాం . మొదట్లో జనం లేరుకాని ఏడింటికి ఫుల్ అయ్యారు గరిక
పాటివారి ‘’దంపుడు’’ వినటానికి వచ్చిన వాళ్ళే తప్ప విశ్వనాధ గురించి తెలుసుకొనటానికి
వచ్చిన వారుకాదని ఆ ‘’చప్పట్ల ’’ వలన తెలిసింది .అక్కడే ఒక రూమ్ లో ఏర్పాటు
చేసన
ి విశ్వనాధ పుస్త క, ఫో టో ప్రదర్శన చూశాం .సో దర త్రయ తీవ్ర అభినివేశానికి ఈ
ప్రదర్శన ఒక ఉదాహరణ మాత్రమె .గరికపాటి ప్రసంగం తర్వాత వచ్చే తమ వంతుకోసం
ముసలికవి ముఠా మేకప్పులేసుకొని ప్రా క్టీస్ చేసుకొంటూ సాయంత్రం అయిదింటి నించి
పడిగాపు పడి ఉన్నారు .వారిని చూస్తె జాలి వేసింది . ప్రసంగం అయ్యేదేప్పుడో వీళ్ళు స్టేజి
ఎక్కి తమ పాత్రల్ని ప్రదర్శించటం ఎప్పుడో ? బెజవాడ .బస్ స్టా ండు కాంటీన్ లో టిఫిన్
లాగించి ఇంటికొచ్చేసరికి రాత్రి తొమ్మిదిన్నర .అప్పుడే మా అమ్మాయి అమెరికా నుంచి
ఫో న్ చేస్తే విషయాలన్నీ పూసగుచ్చి నట్లు వివరం గా తెలియ జేసి , పడుకోన్నాం .
కవి సామ్రా ట్ విశ్వనాధ సత్యనారాయణ గారి 120 వజయంతి సందర్భం గా కృష్ణా జిల్లా
రచయితాల సంఘం ,విజయవాడ సిద్ధా ర్ధ కళాశాల ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త
ఆధ్వర్యం లో నిర్వహించిన
పత్ర సమర్పణ
పి. జి .వుడ్ హౌస్ ‘’your spine is made of tooth paste ,your veins flow
water’’అని ఎద్దేవా చేశాడు .అలాంటి జాతిగా మనం మారిపో యాం దీనిని ఉద్ధ రించటానికే
విశ్వనాధ సాహితీ అవతారం ఎత్తా డు . సాహిత్యం,శిల్పం విజాతీయం కాకుండా జాతీయం
కావాలి అనే ఆలోచన వచ్చిన కాలం లో ఆ సమకాలిక చైతన్యానికి సృజనాత్మక సాహిత్య
శక్తి అయ్యాడువిశ్వనాధ ‘అంటారు ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం .ఈ దేశం లో పుట్టిన
ప్రక్రియల్లో పాశ్చాత్య ప్రకయ
్రి లు లీనం కావాలి అనికోరాడు ఆపనే చేశాడు .మానవ జీవితం
అర్ధ వంతం కావాలని కోరుకున్నాడు .రాజకీయ దాస్యం కంటే సాంస్కృతిక దాస్య౦ ఎక్కువ
ఆవేదన కలిగించింది . .అందులో నుంచిజాతి బయట పడాలి . అప్పుడే వ్యక్తిత్వం గల
జాతి అవుతుంది అంటాడు . ఆంద్ర పౌరుషం ఆంద్ర ప్రశస్తి లతో సకల చరాచారాలను
కలుప్తూ ప్రబో ధించాడు చైతన్యం తెచ్చాడు .’’తెలుగు తల్లి ,మానేల ,ఆంద్ర రాష్ట ం్ర ,
ఉరిత్రా ళ్ళు ,బానిసల సముద్రం ‘’ మొదలైన వాటిలో తెలుగు జాతి గౌరవాన్ని నిలిపాడు
.స్వదేశీ అభిమానాన్ని చాటటానికే ‘’కిన్నెర సాని పాటలు’’ రాశాడు. ‘’తనకాలం నాటి
తెలుగు నాట సామాజిక ,రాజకీయ ,పాలనా పరంగా వస్తు న్న పాశ్చాత్య ధో రణుల
పెనుగాలులకు రాక్షముఖంగా ప్రా తి నిధ్యం కల్పించి ఎడుర్కొన్నవాడు విశ్వనాధ ‘’అన్న
ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి మాట యదార్ధం .
. ఒక జాతి గొప్పదనం ఆ జాతి యొక్క భాష, ఆచారవ్యవహారముల వల్ల నూ, ఆ జాతిలో
పుట్టిన మహాత్ముల వల్ల నూ, ఆ జాతికి సంబంధించిన సార్వజనీన గ్రంధముల వల్ల నూ
విలసిల్లు తూ ఉంటుంది. జ్ఞా నవైరాగ్యముల పుట్టినిల్ల యిన భారతావనిలో భాషాపరంగా
జాతులను చూడగోరితే అందులో తెలుగు జాతికి ఒక విలక్షణమైన స్థా నమున్నది.
సంస్కృతం తరువాత అందునుండే పుట్టిన భాషలలో అత్యంత సంస్కరింపబడిన భాష
తెలుగు భాష. మనకు అమ్మమ్మ సంస్కృతమైతే, తెలుగు అమ్మ; అమ్మమ్మ
సంతానంలోకెల్లా మన అమ్మ అత్యంత సౌందర్యరాశి, సంస్కారశీలి. అటువంటి భాష
ఇప్పుడు సొ ంత పిల్లల చేతిలో నిరాదరణకు గురిఅవుతోంది. పరభాషాప్రియత్వంలో పడి
బుద్ధివికాశాన్ని, మనోవైశాల్యాన్ని కలిగించగల భాషను తోసిరాజంటున్నాం. ఒక
జాతిపాశ్చాత్య సామ్రా జ్య వాద దురాక్రమణకు వ్యతిరేకంగా రాజకీయ స్థా యిలో దేశ
స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ఒకవైపు జాతీయోద్యమం సాగుతున్న కాలంలో పాశ్చాత్య
సాంస్కృతిక సామ్రా జ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా, సాంస్కృతిక స్థా యిలో తన సాహిత్య
శక్తు లను ఎదురొడ్డి తెలుగునాట తీవ్రంగా పో రాటం నిర్వహించిన సాహిత్య సమరయోధుడు
విశ్వనాధ సత్యనారాయణ. ‘ ‘జాతీయతకు సంప్రదాయమ్ము, ప్రా ణభూతిమ్మది
ప్రా ణశక్తి’’అన్న మహనీయుడు
విశ్రా ంత ప్రధానోపాధ్యాయుడు
రెండు అనటం ,పది పడటం విశ్వనాధకు చిన్నప్పటి నుంచి ఉంది .’’కర్రపుల్ల లా ఉన్నా
,మనసులో చచ్చేంత అహంకారం ఉండేది ‘’అని ఆయనేచప
ే ్పుకొన్నాడు .ఎవరికీ అపకారం
మాత్రం చేయలేదు ఉపకారమే చేశాడు జీవితాంతం .సద్యస్పురణ వల్ల విరోదులేర్పడ్డా రు
.బాల్యం లో అంగ రక్షకులు లేకుండా కాలు కదిపవ
ే ాడు కాదు.ఈయన పుస్త కాలూ ,అన్నం
గిన్నా వాళ్ళే మోయాలి . అంతగారాబం చేశాడు తండ్రి .ఎంతత గారం చేసేవాడో
ఆయనకిష్టం లేనిది చేస్తేతండ్రి అంతగా చచ్చేట్లు కొట్టేవాడు .’’నా నోటల
ి ో ఉన్నది
దురహంకారం .నోటికి వచ్చి నట్లు మాట్లా డే వాడిని నా వాక్కునకు నియమం లేకుండా
పెరిగాను .నా యదేచ్చా వ్యాపారం వల్ల శత్రు వుల్ని సంపాది౦చుకొన్నాను .విరోదుల్ని
ప్రబలి౦చు కొన్నాను ‘’‘’ఆయనే ఉవాచ .
బందరు లో రెండో ఫారం చదివాడు విశ్వనాధ .’’క్లా స్ మానీటర్ ‘’కూడా .ఒక మేస్టా రు
తప్పులు చెప్పేదాకా ప్రశ్నలు వేసి తప్పు చెప్పగానే చితగ్గో ట్టేవాడు .ఒక సారి ఆ శాస్తి
ఈయనకీ జరిగింది .కోపం వచ్చి ‘’కొట్టు .నీ అన్యాయం సిగ్గో య్యా !’’అన్నాడు మేస్టర్ని
అంతకోపం లోను ఆయన ఈమాటకు పకపకా నవ్వాడట.ఒక సారి ఈయన ట్యూటర్
మను చరిత్ర చదివి ఇస్తా నంటే ఇచ్చాడు .ఆయన ట్యూషన్ చెప్పేవాడు విశ్వనాధ. కొంత
బాకీ పడ్డా డు .ఆయన తిరిగి ఇవ్వనే లేదు .చెళ్ళపిళ్ళ వారికి చెప్పుకొన్నాడు ఆయన
ఎవరితోనో విచారింప జేసి విశ్వనాధ చెప్పింది నిజాని నమ్మి ఆ ట్యూటర్ ని పుస్త కం తిరిగి
ఇచ్చేయమన్నాడు .సరే అన్నాడుకాని ఆ ఆచార్యులగారు తిరిగి ఇవ్వనే లేదని
రాసుకొన్నాడు విశ్వనాధ .
‘’నా అల్ల రి తిరుగుళ్ళకి ,నా చెడ్డ స్నేహాలకి ,నా దివారాత్ర సంచారాలకు నా నాటక
ప్రియత్వానికి ,నా ‘’కొకిబికి ‘’మనస్సునకు నేను సహజంగా పైకి రావలసిన వాడను కాను
.నేను పరీక్షలలో ఉత్తీ ర్ణు డను కాకూడదు .స్కూలుకు వెళ్ళి మాస్టా ర్లు చెప్పింది శ్రద్ధగా
వినట౦ ,మంచి జ్ఞా పక శక్తి నా విజయానికి కారణం ‘’అన్నాడు .కవిత్వం రాయటం బాగా
అబ్బి ఇంట్లో బడిలో చెప్పినపా ఠాలు చదివే వాడుకాదు .’’కాగి తాలపై పద్యాలు రాయటమే
పని .అవి తగల బెట్టటానికి క్కూడా పనికి రావు.ఒక సారి మా అమ్మ పొ య్యి
వెలిగించటానికి ఈ కాగితాలు అంటిస్తే అవి మండలేదు .అప్పుడు తెలిసింది వాటి విలువ
‘’అని నిజాయితీగా చెప్పాడు .
శ్రీ ఉప్పు లూరి సంజీవరావు మంచి డ్రా మానటుడు . పద్యం పరమ రామణీయకం గా
చదివే వాడు .అప్పటికే ముసలివాడు .అందరు పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం చేసవ
ే ారు
.ఆయన పట్టు బట్ట కట్టు కు తింటే విశ్వనాధ ముఠా లాగు చొక్కాలతో లాగించేవాళ్ళు .రావు
గారు సంధ్యావందనాన్ని సంక్షిప్త ం చేసి రాశారట .చేశారట .మాకు తెలిసి ఆయన్ను
‘’కేత్’’అని ‘’ముసలాడు ‘’అని పరిహసించే వాళ్ళం .కేత్అంటే కేశవ నామాలలో మొదటి
అక్షరం ,త్అంటే సంధ్యావందనం చివర చెప్పే ‘’అభివాదయేత్ ‘’లో చివరి అక్షరం కలపగా
వచ్చిందే .కాని తర్వాత తెలిసింది తకారం లేదని .వెంకట శాస్స్త్రి గారు కూడా బేతపూడి
లక్ష్మీకాంతకవి రాసిన రుక్మాంగద నాటకాన్ని మెచ్చుకొనేవారు ‘’అని తప్పు
తెలుసుకొన్నాడు .
ఆ రోజుల్లో ఎస్ ఎస్ ఎల్ సి పరీక్ష పూర్తీ అవటం అనేది ఉండేదికాదు .కాలేజిలో చేరటానికి
దీనిలో వచ్చిన మార్కులతో పని లేదు .కుర్రా డు ఏ సబ్జెక్ట్ ఇస్ట పడతాడో దానిలో
మార్కులని బట్టి ప్రిన్సిపాల్ బి ఏ లో చేర్చుకోనేవాడు .’’నాకు లెక్కల్లో పదిహన
ే ు
మార్కులోచ్చాయి .చరితల
్ర ో అరవై .చరిత్ర పరీక్ష రోజు ముందురాత్రి సినిమాకెళ్ళాను .పరీక్ష
రోజు పొ ద్దు న్న తొమ్మిదిన్నరకి లేచి ,పావుగంట ఆలస్యంగా పరీక్ష హాల్ కు వెళ్లా ను .కాని
అరవై మార్కులోచ్చాయి. ఎప్పుడూ ఫస్ట్ వచ్చే ‘’కోట ‘’వాడికి నా కంటే రెండు తక్కువ
.నాది అంతాజ్ఞా పక శక్తి మీదే ఆధారం ‘’అని రాసుకొన్నాడు .బందరు నోబుల్ కాలేజిలో
‘’పెన్’’ దొ ర బి. ఏ .లో సీటచ
ి ్చాడు .అంతకు ముందు గుంటూరులో ప్రయత్నించాడు
.అక్కడ ఈయనా ,దుగ్గిరాల రాఘవ చంద్రయ్య చౌదరి ఒకే సారి ఇంటర్వ్యు కి వెళ్ళారు
ఆయనకిచ్చి ఈయనకు లేదుపో మ్మన్నారు .’’చౌదరిగారి కంటే ఎక్కువ పండితుడను అని
నా భావం ‘’అని ఆ సంఘటనపై స్పందించాడు .
ఒకసారి శ్రీ పేరాల భరత శర్మ ‘’మీ జీవితచరిత్ర పూర్తిగా రాయండి ‘’అన్నాడు .విశ్వనాధ
వెంటనే ‘’నీక్కూడా ఈ పిచ్చి పట్టిందా ?నా గ్రంధాలన్నీ చదివిన వాడికి నా జీవితమంతా
తెలుస్తు ంది. ఇక నా పుట్టిన తేది, చచ్చిన తేది కి మధ్య తేదీలలో నేను బతక లేక
చచ్చినవి ,చావ లేక బతికినవీ ఘట్టా లేగా చరిత్ర రాయాలంటే ‘’అన్నాడు .
బెజవాడ రామా టాకీస్ దారిలో దొ మ్మరి సానుల సీన్లు అప్పటిజనానికి బాగా తెలుసు
.విశ్వనాధ అటువెడుతుంటే ఒకమ్మాయి రమ్మని పిలిచి ‘’ఎంతిస్తా వు ?’’అని అడిగత
ి ె
కొంటెగా ఈయన ‘’వస్తే ఎంతిస్తా వు ?’’అన్నాడు చమత్కారంగా .మరోసారి విజయా టాకీస్
దగ్గ రా ఇలాంటి సీనే ఉన్న చోట నులక మంచాలు అమ్మే ఆడ మనిషితో ‘’ఒక మనిషి
పడుకుంటే ఆగుతుందా ?అని అడిగాడు ‘’ఇద్ద రు కూర్చున్నా ఆగుతు౦దిబాబూ ‘’అంది
‘’కోణంగి విశ్వనాధ ‘’నువ్వూ, నేనూ పడుకుంటే ఆగుతుందా ?’’అన్నాడు .ఆవిడ బూతులు
లంకి౦చు కొంటే ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ చకచకా వెళ్ళిపో యాడు ఈ కొంటె
కోణంగి ,
పెళ్ళాం చచ్చిపో యిందని ఒకడు చచ్చేట్లు ఏడ్చాడు .భయం తో రెండో పెళ్లి చేశారు .ఈవిడ
అంటే నిజంగానే చచ్చిపో తున్నాడు అంతప్రేమ ‘’అని చమత్కారాలు నూరారు .ఒకడి భార్య
పుట్టింటికి వెడితే ‘’కూరలమ్మి’లోపల ఉందేమిటి ఇంతసేపు?ఎన్ని కూరలు కొన్నాడో
ఏమో?’’అని లోగుట్టు విప్పిన చమత్కారి .
మర్నాడు ముందురోజు చల్ల దనాన్ని కాదని ఎండ మండిపో యింది .శ్రీరామ మూర్తిగారు
మేష్టా రు ఎలా ఉన్నారో చూడటానికి వచ్చారు అంత ఎండలో .’’ఇవాళ కూడా మీరు వాన
కురిపిస్తా రేమో ననే ఆశతో వచ్చాను ‘’అన్నారు ధూళిపాళ..’’సరే అయితే కూర్చో .చూద్దా ం
‘’అంటూ నన్నయ్యగారి ‘’ఋష్యశృంగ చరిత్ర ‘’చదివారు .ఆ రోజునా కిందటి రోజు
మాదిరిగానే అంతే వర్షం పడింది .శ్రీరామ మూర్తిగారికి ఆశ్చర్యమేసింది .
అ మర్నాడు సుమారు మూడింటికి మేస్టా రి భార్య వరలక్ష్మిగారు ధూళిపాళ గారింటికి
ఆదరా బాదరా వచ్చి ‘’అదేమిటి అన్నయ్యగారూ అక్కడ కొ౦పలంటుకొని పో తుంటే
నిమ్మకు నీరెత్తి నట్లు న్నారేమిటి పాకలో ఉన్నారాయే సామాను సర్దు కొని బయటికి రండి
‘’అన్నారు కంగారుగా .’’అక్కడెక్కడో చుట్టూ గుంట దగ్గ ర తగలడుతుంటే ఇప్పుడే కంగారు
ఎందుకు అక్కయ్య గారూ .మాస్టా రెలా ఉన్నారు?అని అడిగారు ‘’ఆయన ఆపసో పాలు
పడుతున్నారండీ ‘’అన్నారు .శ్రీరామ మూర్తిగారు ఆగలేక మాస్టా రింటికి ఉరికారు .ఫైర్
ఇంజన్లోచ్చి హడావిడి చేస్తు న్నాయి .కాని నీళ్ళు అక్కడ లేనేలేవు .’’మాస్ట రుగారూ !
ఇవాళ కూడా వర్షం కురిపించండి ఇళ్ళు తగలడుతున్నాయ్ .నాది తాటాకు కొంప కూడా
‘’అన్నారు .’’ఏమయ్యా ! నేనమ
ే ైనా దేవుడినా .మనం కురవ మంటే కురుస్తు ందా ?
అన్నారు .’’కురవమని మీరు అనండి కురిస్తే మీ మహిమ లేకపో తె దేవుడి మహిమ
అనుకుందాం ‘’అన్నారు వీరు .’’అయితే ఇవాళ వాల్మీకం చదువుదాం ‘’అని చదువుతూ
వ్యాఖ్యానిస్తు న్నారు ‘’దాని దుంప తెగ ఇవాళ కూడా వాన పడింది ‘’అన్నారు దూ .శ్రీ
.తర్వాత విశ్వనాధ రాసి౦ది కూడా చదివారు .’’ఇక్కడ మాకూ ఉపశాంతి .అక్కడ అగ్ని
హో త్రు డికి తాప శాంతి కలిగింది ‘’అన్నారు శ్రీరామమూర్తిగారు .ఇదీ ‘’విశ్వనాధ –వాన ‘’కద
ఆధారం –‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం ‘’పొ ట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ
‘’తన యెద ఎల్ల మెత్తన ,కృత ప్రతి పద్యము నంతకంటె మె-త్త న,తన శిష్యులన్న నెడదం
గల ప్రేముడి మెత్తన ‘’ అని తన గురువు చెళ్ళపిళ్ళ వారి మెత్తని హృదయాన్నిమెత్త
మెత్తగా ఆవిష్కరించాడు విశ్వనాధ .విశ్వనాధ దీనికేమీ తీసిపో యిన వాడు కాదు
.గురువును మించిన శిష్యుడు .ఈయన యెద అంతకంటే మరింత మెత్తన .అదెలాగో
తెలుసు కొందాం .
శ్రీ సురగాలి తిమోతీ జ్ఞా నందకవి బొ బ్బిలి వాడు .విశ్వనాధ కవిత్వమంటే తీరని దాహం
లో ఉన్నవాడు చూడటానికి బెజవాడ వచ్చాడు .బజారులో గురువుగారిపక్కన శ్రీ పాటి
బండ్ల మాధవ శర్మ ,శ్రీ పొ ట్ల పల్లి సీతారామా రావు ఉన్నారు .విశ్వనాధ గురించి వారినడిగి
తెలుసుకొని అమాంతంగా ఆశువుగా’’తెలుగుం గబ్బము లల్లు నట్టి కవులీ దివ్యాంధ్ర
భూమీస్త లిన్ –కలవారెందరో ?వారు నీకు సములా ?కావ్య ప్రపంచాన ,నీ-కల మెన్నో
విధముల్ చెరించెడిని విఖ్యాతిం బ్రఫర్శి౦చెడన్
ి –పలుకన్ నీకును నీవె సాటి గురుదేవా ౧
సత్యనారాయణా ‘’అని మొదలుపెట్టి చివరగా ‘’కమనీయార్ధ రసావతార దిషణాగంభీర
మూర్తీ!దయా –సముద్రా వివిదార్ధ కావ్య రచనా సామ్రా జ్య పట్టా భిషి –క్త
మహాన్ద్రా భ్యుదయాభిమానీ ,విలసద్బ్రాహ్మ స్వరూపా ,గుణో-త్త మ ,యౌదార్య రసస్వభావ
,గురునాధా విశ్వనాధా నమః ‘’అని నాలుగు పద్యాలు చెప్పి విశ్వనాధ మహో న్నత
వ్యక్తిత్వాన్ని మనసారా ఆవిష్కరించాడు . గురూజీ ఉబ్బి తబ్బిబ్బై ‘’నువ్వెవరవునాయనా
?’’అని అడిగాగానే ‘’వాడి జోకును జడిపించి సగర గుండె –జీల్చి చెండాడి పులి యని
సెప్పుకొన్న –పాపరాయండు పుట్టిన ప్రదత
ి సీమ –బొ బ్బిలి పురమ్ము నా పుణ్య భూమి
‘’అన్నాడు పద్యం వదిలి వచనం లో పరిచయం చేసుకో అన్నారు .వదలలేదు
శిష్యపరమాణువు .మళ్ళీ ఆశువులోనే ‘’తేనెలు సో నలు గురియగ –ధీ నిదులెల్లరు
నుతించు దివ్యదఖండ –శ్రీ నాయ కవిత చెప్పెడి –జ్ఞా నానందకవి రత్నము నామము
వాడన్ ‘’అన్నాడు .ఇదంతా మొగల్రా జ పురం తూము దగ్గ ర జరిగన
ి సంఘటన .గురువు
మది మెత్తనై’’నీ కవిత్వం భేషుగ్గా ఉంది .కొంచెం కృషి చేస్తే గోప్పకవివి అనిపించుకొంటావు
‘’అని దీవించారు గురు బ్రహ్మ .ఈ గురుశిష్య సంబంధం విశ్వనాధ జీవిత పర్యంతం కొన
సాగింది .స్వంత కొడుకులాగా ఆయన్ను విశ్వనాధ ఆదరించాడు. ఈ కవి కావ్యాలన్నిటికి
ముందుమాట రాసి మెచ్చి ప్రో త్సహించిన వాత్సల్యం విశ్వనాధ ది.’’కవికోకిల’’
బిరుదునిచ్చి సత్కరించారు విశ్వనాధ ఆయనకు ప్రయాణాలకు ఛార్జీలిచ్చి పంపేవారు
.విశ్వనాధకు కుల సాహిత్యం తో సంబంధం లేదని కవితా గంధం ఉన్న వారెవరైనా
ఆయనకు ఆత్మీయులేనని తెలియ జేసే ఉదాహరణ ఇది .
రాయుడు శాస్త్రి అని పేరున్న బ్రహ్మశ్రీ తాతాసుబ్బరాయ శాస్త్రిగారు ఒక సారి
బెజవాడవచ్చి విశ్వనాధ ఇంటికి వెడితే ఆయన ఇంట్లో లేకపో తె తానొచ్చానని భార్యకు
చెప్పమని రైల్ స్టేషన్ కు వెళ్ళారు ఇంటికొచ్చిన విశ్వనాధ విషయం తెలిసి
ఆగమేఘాలమీద స్టేషన్ కెళ్ళి శాస్త్రి గారిని కలిసి నమస్కరించాడు .ఇద్ద రి చూపులు
కలుసుకున్నాయి ‘’నాయనా !నీ పుస్త కాలు చదివాను ‘’అనగానే విశ్వనాధ ఆర్ద్ర
హృదయుడై ఆనంద బాష్పాలు కారుతుండగా ,మాట రాక రుద్ధ కంఠంతో వినయంగా
మాట పెగుల్చుకుని ‘’నేను మీ దగ్గ ర చదువు కోలేకపో యినందుకు బాధ పడుతున్నాను
‘’అన్నాడు .శాస్త్రిగారు కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ విశ్వనాధ బుజం తడుతూ
‘’ఎక్కడ చదువుకొంటే నేం నాయనా !నీకు మంచి భవిష్యత్తు ఉంది ‘’అని దీవించారు .ఇది
ఇద్ద రు మహానుభావుల సమాగమం .ఆనంద పులకా౦కితం .కృతజ్ఞ తా భావ సమ్మిళితం .
చూరు కింద నుంచోటానికి చోటు ఇవ్వక పొ తే ఒక చిన్న మేక పిల్ల వానలో తడిసి
చనిపో యింది .దీనిపై ‘’ ‘’రాశారు .విశ్వనాధ కాలాన్ని వెనక్కి తీసుకు వెడతాడు అని
నిందించే వారికి ఇది కను విప్పు కలిగిస్తు ంది .పిల్లల మనస్త త్వాన్ని చక్కగా వివరిస్తా డు
విశ్వనాధ .పసివాడు ఏడుస్తు ంటే తండ్రి రాజుగారి ‘’పట్ట పు ఏనుగు’’ చూపించి దానిమీద
కూర్చోబెడతానని సముదాయి౦చినా ఏడుపు మానలేదు .కాని బజారులో ‘’రంగుల పచ్చి
పేడ బొ మ్మ’’ కొనిస్తే యిట్టె యేడ్పు ఆపేశాడు .
కిన్నెర సాని పాటలలో ‘’తెలుగు వంపు ,తెలుగు మెత్తన ,తెలుగు ప్రతిభ ‘’ప్రతి ఫలించేట్లు
రాశానని చెప్పుకొన్నాడు .దిక్కు లేని వాళ్ళ చావును ‘’అసృత బాష్పము ‘’శీర్షికతో
పద్యాలు రాశాడు .ఒక పేదరాలు పాము కరిచి మర్రి చెట్టు నీడన చనిపో వట౦ ,ఎవరూ
పట్టించుకోకుండా వెళ్ళిపో వటంపై ‘’గొడుగు లడ్డ మ్ముగా బెట్ట్టు కొనెడి వారు -గాని ,యాదారి
బో వు నొక్కరును వచ్చి –‘’యామె’ మృతికేమి హేతువో’’ యని తలంచు –వారు ముక్కుపై
వ్రేలుంచు వారు లేరు ‘’అన్నారు .శ్రీ శ్రీ’’ భిక్షు వర్షీయసి’’ని చదివి ఓహో అంటాం కాని దీన్ని
పట్టించుకొన్న వారు లేరు .
చిన్న పిల్లా డొ కడు అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కోవటానికి దొ డ్లోకి వెళ్లి తులసి
మొక్కను పీకాలను కొంటాడు .దానిప్రక్కనున్న మల్లెమొక్క వద్ద ని వారిస్తు ంది .తులసి
కూడా పీకద్ద ని ప్రా ధేయ పడింది .ఇంతలో తల్లివచ్చి అన్నానికి వాడిని తీసుకెళ్ళింది
.తులసి మొక్కను పీకావా అని అడిగితె వాడు ‘’తులసి చెల్లి ని ముద్దా డుతున్నాను
‘’అంటాడు ‘’మా నాయనే ‘’అని తల్లి కొడుకును అక్కున చేర్చుకుంటుంది. సుకుమారమైన
అందమైన కల్పన చేశాడు చిన్నపద్య కధలో విశ్వనాధ .లలితంగా పిల్లలకు ప్రకృతిని
పరిచయం చేయటమే ఆయన ఉద్దేశ్యం .
ఒక కమ్మ వారమ్మాయి చిన్నతనం లోనే విధవ రాలైతే విశ్వనాధ తన ఇంట్లో ఆమెను
కూతుర్లా పో షించి మరొక మంచి వాడికి రెండవ వివాహం చేసన
ి ఔదార్యంచూపాడు
ఆయన యెద మెత్తన కాదా .
రామ మూర్తిగారు వదిన ను తల్లిగానే భావించాడు .’’నాకేమో వాళ్ళ మీద రుస రుస
ఉండేది ‘’అన్నాడు వెంకటేశ్వర్లు గారు .రామమూర్తికి ‘’పంచ కోశాల్లో ఎక్కడ వెతికినా వాళ్ళ
మీద మాతా పితృ భావమే తప్ప మరొక భావం లేదు .విశ్వనాధ వీరిద్దరి గురించి కల్ప
వృక్ష పీఠికలో రాశాడు .’’నన్ను గురించి రాసిన దానిలో కొంత అతి శయోక్తి ఉన్నాదని నా
భయం .రామమూర్తి’’ . గురించి రాసింది అక్షరాలా నిజం ‘’అని కితాబిచ్చారు శ్రీ వెం గారు
.’’మా అన్నకూ నాకు సో దర సంబంధం కంటే గురు శిష్య సంబంధం ఎక్కువ .తానూ
కృష్ణా పత్రికలో పని చేశానని శ్రీ ముట్నూరి తనను కమ్మచ్చు తీర్చినట్లు తీర్చి దిద్దా రని
వెంకటేశ్వర ఉవాచ .ఇంటిదగ్గ ర అన్నగారు తానూ రాసిందల్లా చదివి వినిపించేవాడు
.’’అయన సర్వ రచనకు నేను ప్రధమ శ్రో తను .నాకు బద్ధ కం గా ఉన్నా విని తీరాల్సిందే
.ఆయన చెప్పే విమర్శలనన్నిటినీ ముందు నాకే వినిపించేవాడు .తానూ చదివే
గ్రంధాలన్నీ నా చేత చదివి౦చి వినేవాడు .హ్యూగో రాసిన ‘’లారాబిలే ‘,త్రీ మస్క్క్వి
టీర్స్’’,టాల్ స్టా య్ నవల ‘’వెందేట్టా ‘’నవల ఆయనతో బాటే నేనూ చదివా .భారతిలో
సంస్కృత నాటకాలపై రాసిన విమర్శలన్నీ ఇంటి దగ్గ రే చదివాను ‘’అని చెప్పుకొన్నారు
వెంకటేశ్వర్లు .
కరీం నగర్ ప్రిన్సిపాల్ గిరీ తర్వాత ‘’అన్నగారు మా వాడు కాకుండా పో యారు .ఏదో
అంతర్ ద్రు ష్టి ,ఏదో ఆత్మ వత్వం ఆయనలో కనిపించేది అంతర్ముఖ లక్షణాలు
గమనించాను .ఏదో అశాంతిగా ఉందని అంటే పంచాక్షరీ జపం కోటిసార్లు చేయమంటే
సంవత్సరన్నరలోపే పూర్తీ చేశాడు .ఏం చెయ్యమంటావు మళ్ళీ అని అడిగత
ి ె శాంత్యర్ధం
మరో యాభై వేలు చేయమంటే అయిదారు నెలల్లో నే పూర్తీ చేసి ఆశ్చర్య పరచాడు .ఎవడో
గంధర్వుడు ఈ ఉపాధిలో ప్రవేశించాడేమోననుకోన్నాను .’’అన్నారు వెంకటేశ్వర్లు .కరీం
నగర్ ఉద్యోగం నుంచే నిత్య యోగాభ్యాస నిత్య జపాలు అభ్యాసమైనాట విశ్వనాధకు
.’’అయన కావాలని మంత్రించి విభూతి ఇస్తే యెంత రోగమైనా ,యెంతఆపదైనానా
వెనుకాడేది ‘’అని నిజాయితీతో చెప్పారు తమ్ముడు .\
చివరి దశలో సంగీతం పైన మనసుపో యి కొడుకు పావనికి జొన్న విత్తు ల సుబ్బారాగారు
వచ్చి సంగీతం నేర్పిస్తు ంటే ఈయనకూ వచ్చేసింది .ఆయనతోనే త్రిశూలం నాటకం లో
‘’శివ గిరి విభో ‘’పాటకు స్వరరచన చేయించారు . .‘’మోయు తుమ్మేదనాడు నారాయణ
రావు గారి సంగీతం లో ,చిన్నతనం లో హరినాగ భూషణం గార వాయులీనం లో లీనమైతే
ఇప్పుడు పూర్ణ సరస్వతీ రూపుడైన ఆయన ఆత్మలో సంగీతం మోగటం సహజమే నని
పించింది .’ఏతత్సామ గాయాన్నాస్తే హా ఊహా ఉహా ఉ ‘’అని అని తైత్తి రీయంఅన్నది అది
అన్నగారిపట్ల రుజువైంది ‘’వెంకటేశ్వర్లు గారు .’
‘’మా అన్నగారు కవిమాత్రు డుకాడు .కవితను దర్శన స్థా యికి అందజేసిన
మహానుభావుడు .ఆయనతో సమానుడు ఒక్కడే ఉన్నాడు –భవ భూతి ‘’మా అన్నగారు
పూర్ణ పురుషుడు ‘’ఇదీ ఆ అన్నదమ్ముల అనుబంధం .
ఆధారం –శ్రీ పొ ట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటి ప్రచురణ-‘’విశ్వనాధ ఒక కల్ప వృక్షం
‘’
విశ్వ నాధీయం
ఇంగ్లీషు నవలా ప్రక్రియలో వచ్చిన ప్రయోగాలకు సాటి వచ్చే తెలుగు నవలలు
రాసిన ఏకైక నవలా కర్త .రచయితగా సమగ్ర వ్యక్తీ .కళా ప్రపూర్నుడు .శిల్పానికి తెలుగు
తోట అయిన నన్నయ తిక్కనలే ఆయన్ను ఆవేశించారు .పాశ్చాత్య శిల్పం తో బలపడి
వినూత్న భారతీయ వ్యక్తిత్వం తో వెలిగే సాహిత్య శిల్పాన్నికోరి అలాగే ప్రత్యక్షరం రాసి
చూపించాడు .’’నాలాంటి కృతి శత నిర్మాత ను బిడ్డ గా పొ ంది నా తండ్రి
గొప్పవాడయ్యాడు’’అన్నదానిలో ఆత్మ విశ్వాసమే ఉంది ,గర్వంకాదు .’’అలనన్నయ్యకు
లేదు తిక్కనకు లేదా భాగ్యంబు ‘’అన్నప్పుడూ అంతే .వీటిలో ధ్వని గ్రహించాలి .ఆయనది
వ్యవహార భాష .మంధర శైలి .రస ధ్వనులకు ప్రా ధాన్యం .ఆయన చేతన నిత్య వేగి
.శబ్దా న్ని ఏరుకోవటానికి చిన్నము కూడా నిలవలేదు .అంతటి భావ తీవ్రత ఆయనది .
విశ్వనాధ రాసిన ‘’నా కన్నుల ఎట్ట యెదుటన నాపుత్రు ని కంఠ ముత్త రించి –నేను
దయా౦బు ధిని కాదా యటంచు నన్నడిగే ఓ ప్రభూ ‘’అనే పద్యాన్నిశ్రీ అబ్బూరి వరద రా
రాజేశ్వర రావు మేనత్త బియ్యం యేరు కుంటూ తనలో తానూ చదివద
ే ట .ఆమె
చదువుతూ ఉంటె హృదయం ద్రవి౦చి పో యినట్లు ఉండేదని వరద చెప్పాడు .శ్రీ దాసు
శ్రీరాములుగారు ‘’తెలుగునాడు ‘’మొదటి భాగమే రాశారు .రెండవది రాయలేకపో యారు
.విశ్వనాధ వరదతో ‘’శ్రీరాములుగారు రెండో భాగం కూడా రాసి ఉంటె ఆంద్ర దేశం లో
కన్యాశుల్కం తోబాటు ఇదీ చిరస్థా యిగా ఉండేది ‘’అని నిండుమనసుతో మెచ్చిన
సహృదయుడు విశ్వనాధ .
‘’భావనా శబ్దా లత వల్లా ,ఆవేశ శుద్ధి చేత ,అనుభవ వస్తు గుణం వలన ఎంతోమందికి
ఎన్నో ప్రా ంతాలలో విశ్వనాధ పద్యాలు వాచో విదేయాలుగా ఉన్నాయి .కవిత్వానికి ఇదే
మూల లక్షణం ‘’అన్నారు గురువు శ్రీ చెళ్ళపిళ్ళ శాస్త్రిగారు .ఇదేభావాన్ని ఆంగ్ల కవి డబ్ల్యు
హెచ్ ఆడెన్ కూడా చెప్పాడు .కవిత్వం లో విశ్వనాధ ఎన్నో రూపకల్పనలు చేసి ,పద్యాన్ని
వశ పరచుకొన్నారు .తెలుగు జీవితాన్ని అమూలం విశ్లేషించి చూసి తన పద్యాలలో
నిక్షేపించారు .అందుకే ఆయన ఖండక్రు తులు కల్ప వృక్షం కలకాలం నిలుస్తా యి .తన
ఆనందం ముఖ్యంగా ‘’కావ్యానందమే ‘’అని చెప్పుకొన్నాడు .
విశ్వనాధ శబ్దా లు ,,తత్వ బో ధలు ,కావ్యలక్షణాలు అన్నిటినీ ‘’శ్రీరామ చంద్రా త్మ’’గా భావన
చేసి కల్ప వృక్షం రాశారు .ఇదంతా ఆయన సాధనయే .లోకానికి అదికావ్యం .దీనికి
ఆయన కోరింది కూడా కావ్యానందమే తప్ప వేరుకాదు .పూర్వజన్మ సంస్కారం వలన
అద్వైతి అయ్యారు .ఆయనకు శివకేశవులకు రామ విష్ణు వులకు భేద మేలేదు
.రామాయణం రాసి ఇలవేల్పు విశ్వేశ్వరునికి అంకితమిచ్చారు .ఖండా౦తపద్యాలన్నీ
శివభక్తిపారమ్యాలే.ఆయనే రాముడు ఆయనే పరబ్రహ్మ .నిజానికి అయన గుండెపై స్వారి
చేయాల్సినవాడు శ్రీ కృష్ణు డు .వాళ్ళ ఊరిలో సంతాన వేణుగోపాల స్వామి అంటే ప్రా ణం
.స్వామి విగ్రహం లో చాలామార్పులు చేశారు .తండ్రి శోభనాద్రి గారు ప్రతిష్టించిన శివలింగం
జ్ఞా నమూర్తిగా విశ్వనాధ భ్రూ మధ్యమంలో ఆడుతూ ఉంటాడు .
ఆయనది ఆడంబరం లేని జప విధానం .రోజుకి కనీసం ఒక్కొక్క మంత్రా న్ని మూడు వేల
సార్లు మూడు మంత్రా లు జపించేవారు .పగలు తక్కువ కాలం రాత్రి ఎక్కువకాలం జపం
లోగడిపవ
ే ారు .రాత్రి సుమారు రెండుగంటలకు నిద్ర కు ఉపక్రమించి ఉదయం కొంచెం
ఆలస్యంగా లేచేవారు .లేవగానే వ్యాయామం శీర్షా సనం ఆసనాలు ,పొ ట్ట అక్కళించటం
తప్పనిసరిగా చేసేవారు .మయూర ,హలాసన ,సర్వా౦గాసనాలు 75 ఏళ్ళ వయసులోనూ
వేసవ
ే ారు .రాత్ర్తిపూట తలకింద దీపం పెట్టు కొని తెల్లవారేదాకా ఇంగ్లీష్ నవలలు
చదివేవారని పేరాలవారి ఉవాచ .రాముడికి36 ఏళ్ళ వయసులో సీతా వియోగం జరిగితే
విశ్వనాధకూ అదేవయసులో భార్య వరలక్షమ్మగారు చనిపో యారు .విశ్వనాధ శరీరం
నేలమీద ఒక మోటారు .ఆయన మనసు ఆకాశం లో ఒక విమానం .గ్రంధ రచనలో
ఆయన ధారణ అపారం,ఆశ్చర్యకరం .మాస్కో లోని తెలుగు అకాడెమీ అధ్యక్షురాలు
వేయిపడగలను స్తు తించటం గురజాడ వారి పూర్ణమ్మను విశ్వనాధవారి కిన్నెర సానిని
పొ గడటంచేస్తే కమ్యూ నిస్ట్ నాయకుడు ముక్కామల నాగభూషణంగారు ముక్కు మీద
వేలేసుకొన్నారు .
రామ ధూర్జటుల తత్త ్వం విశ్వనాధను ఆవహించి కల్ప వృక్షం లో హనుమ కార్య
శూరత్వానికి దారి చూపింది .రామకధను ‘’నాధ కద ‘’అన్నాడు .కట్టు కధకాదు
మోక్షకద .’’ఇష్టిఖండం ‘’తోప్రా రంభమై ‘’ఉపసంహరణ ఖండం ‘’టో పూర్త యింది .ప్రతికా0 డ
ను అయిదు భాగాలుగా విభజించటం ఆయన ప్రత్యేకత .అది ప్రతీకాత్మకాంశం .షట్
చక్రా లకు ప్రతీక .అదొ క మహామాలా మంత్రం .కైకేయీ తత్త ్వం రామాయణ కల్ప వృక్ష
శాఖలపై సుపుష్పితమైంది. ఆయన వాల్మీకానికి చేసన
ి వ్యాఖ్యానాలు కావ్యమార్గ ం
ఆశ్రయించి వ్యంగ్య మర్యాదను పాటించాయి .ముని వేషం లోఉన్న రాముడు పూర్వం
దశరధుని బాణం చేత కొట్ట బడ్డ ముని కుమారుడులాగా ఉన్నాడట .కార్యకారణ
సంబంధాన్ని ఇక్కడ ధ్వనింప జేశాడు. సీత అశోక వనం లో అగ్నిలా ఉందనటం
వైశ్వనాదీయం .రాముడు నడుస్తు న్న రత్న దీపం అట .కల్ప వృక్షం అర్ధం చేసుకోవటానికి
భావుకత్వం అత్యవసరం .’’కనకదుర్గ మ్మ నవ్వులకు మల్లికార్జు నుడికి పులకలు
వచ్చాయట. ‘’శివుని మౌళి పై నుంచి వెన్నెలలు కృష్ణ పై నుంచి వచ్చే చల్ల ని గాలులు
పూచిక ముల్లు ల్లా గా స్వామిని పో డుస్తు న్నాయట.మనోహరభావం .
విశ్వనాధ ఉపన్యాస ధో రణి విలక్షణమైనది .అక్షర తూణీరం నుండి వ్రేలికి వచ్చే అస్త ్ర
పరంపరలాగా పాఠకుల హృదయాలలోకి చొచ్చుకుపో తాయి ఆయన మాటలు .’’నాచన
సో మన ,కృష్ణ దేవ రాయలు ,తెనాలి రామ కృష్ణు డు-ఈ ముగ్గు ర్ని కాచి వడగడితే అయిన
వాడు విశ్వనాధ ‘’అన్నాడుశ్రీ కాటూరికవి .’’సత్యనారాయణ భావయిత్రీ శక్తి ముందు
రాయలదికూడా తీసికట్టే .ఆయన సో మన అంతటివాడు .ఒకడు నాచన సో మన అన్నట్లే
ఒకడు విశ్వనాధ .
ఆధారం –శ్రీ పొ ట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ –‘’విశ్వనాధ ఒక కల్ప
వృక్షం ‘’
విశ్వ నాద సాహిత్య యుగ దశలు
2 -1 -73 ‘’కోటి శివపంచాక్షరి ‘’ప్రా రంభించి పూర్తీ చేశాడు .9 10- 74 మిమిక్రీ ఆర్టిస్ట్ వేణు
మాధవ్ కు ‘’శివపురాణం ‘’అంకితమిచ్చాడు .7 -10-74 న విశ్వనాధ పుట్టిన రోజు
పండుగను పిల్లలు ఆత్మీయంగా జరిపారు .19 10-7 5 ఉషశ్రీ శ్రీ సన్మాన సభకు అధ్యక్షత
వహించారు .13 1 7 6 సహస్ర చంద్ర దర్శనమహో త్సవాన్ని శ్రీ తుమ్మలపల్లి
రామలింగేశ్వరావు మొదలైన వారి సమక్షం లో 16- 9- 76 వరకు జరుపుకున్నారు .
గుండె జబ్బురాగా గుంటూరు జనరల్ హాస్పిటల్ లో చేరి 18 -10-1977 కవిసామ్రా ట్
,పద్మభూషణ్ ,తొలి తెలుగు జ్ఞా న పీఠ పురస్కార గ్రహత
ీ డా.విశ్వనాధ సత్యనారాయణగారు
తనునమ్మిన శ్రీ రాముడు పంచాక్షరి తారక మంత్రం చెవిలో చెబుతుండగా తను
ఆరాధించిన శ్రీ విశ్వేశ్వర సన్నిధానం చేరారు .
‘’మా అన్న గారు వ్రా సినాన్ని కావ్యాలు రాసి ,వ్రా సినాన్ని కావ్యాలు రాయకుండా
వదిలేశాడు ‘’అని విశ్వనాధవారి తమ్ముడు శ్రీ వెంకటేశ్వర్లు గారు రాశారు .దీన్ని బట్టి
విశ్వనాధ మనసులో ఎన్నో రచనలు గర్భస్త ంగా నే ఉండిపో యాయని పురుడు
పో సుకోలేదని తెలుస్తో ంది .కొన్నిటికి పేర్లు కూడా పెట్టి ప్లా ట్ తయారు చేసు కొని
,ప్రణాలికను కూడా మనసులో రచించుకొని , ,కారణాంతరాల వలన రాయలేక పో యారు
.దీనివల్ల ‘’విశ్వ నాద భారతి ‘’కి సంపూర్ణ ఠాసాహిత్యాభారణాలు సమకూరక కొంత లోటు
గా కనిపిస్తు ంది ఆ విషయాలనే తెలుసుకో బో తున్నాం .
మొట్ట మొదటి సారిగా కిన్నెర సాని పాటలు రాసేటప్పుడే ‘’రధంతరి ‘’అనే పాటకూడా
రాయాలని విశ్వనాధ సంకల్పించారు .’’రధ 0 తరీ! రద 0 తరీ!నాట్యమాడవే రధంతరీ’’అనే
మకుటం టో ఒక పాట రాస్తా నన్నాడు .అది వ్రా యనేలేదు ‘’అన్నారు వెంకటేశ్వర్లు .అలాగే’’
మా స్వామి ‘’చివరలో ఒకపద్యం లో ‘’ఈ కిన్చిత్క్రుతి ఎట్టు లైన మరి ఏమీ లేదు లేవయ్యా
,వే-దా !కాపర్దశిఖాదునీ !స్వనిత గాదా !విశ్వనాధా !భవవి -శ్రీ కంఠాభరణంబు చెప్పెదను
రాజీవంబు లో తేనియల్ ‘’ మొదలైన పద్యాలలో ‘’శ్రీ కంఠా భరణం ‘’అనే కావ్యం
రాయాలని విశ్వనాధ అనుకొన్నట్లు తెలుస్తో ంది .’’షష్టిపూర్తికి ముందో ,తరువాతో నేను
ఆయన్ను శ్రీ కంఠాభరణం రాయకూడదా అని అడిగాను .రాయాలిరా 1 అది
సామాన్యమైన పనికాదు .జైమినీ భారతం లో సురధుని పాలనాన్ని కుమార స్వామి
సంపాదించి ,శివ కపాల మాలలో సంఘటింప చేసిన కదఉన్నది .దానితో బాటు నూట
ఎనిమిది కధలను కల్పించి శివ కపాల మాల ను పూర్తీ చేయ వలసి ఉన్నది .నాన్న
కధను కూడా అందులో నొక దానిని చేసి ఆయన కపాలాన్ని కూడా అందులో గ్రు చ్చి
నట్లు గా వ్రా యాలని ఉన్నది ‘’అని అన్నాడని వెంకటేశ్వర్లు గారు రాశారు . ‘’నేనాయన
భావనా పార మేష్ట్యమునకు అబ్బుర పడి ఊరుకొంటిని .మేధ పరాశక్తి యొక్క వివర్త
స్వరూపము .ఆవిడ వాక్య రూపము పొ ందటానికి మహనీయమైన సుకృత ఫలము
కావలసి ఉంటుంది ‘’అని రాయలేక పో యిన కారణానికి ఆధ్యాత్మికతను జోడించి చెప్పారు
తమ్ముడుగారు . .ఎంత గొప్ప ప్రణాళిక ను విశ్వనాధ రచించుకోన్నాదో మనసులో అని
పిస్తు ంది ఇది తెలిస్తే .ఆ కంఠాభరణం భారతీశ్రీ కి అలంకారం కాకుండా పో యినందుకు బాధ
గానే అనిపిస్తు ంది మనకు .
జ్ఞా న పీఠ పురస్కారం లభించినప్పుడు ఆయన్ను క్షుణ్ణ ంగా ఇంటర్వ్యు చేశారు .ఒక రకంగా
శల్య పరీక్ష చేశారు .అప్పుడాయన చెప్పిన మాటలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం .అయన వాణి
లోనే ‘’నాకు గోగోల్ తెలుసు .టాల్ స్టా య్ ,దాస్తో విస్కి తెలుసు . మాక్సిం గోర్కీకొంతవరకు
తెలుసు .సో మర్ సెట్ మాం ,ఇబ్సన్ ,నియోత్ ,కూర్ట్ ల గురించి తెలుసు .బుద్ధిజం
గురించి విస్త ృతంగా చదువుకొన్నాను .వందల కొద్ది పేర్లు నాకిప్పుడు గుర్తు లేవు .ఎంత
మందిని చదివానో అ పేర్లు కూడా గుర్తు లేవు .శాస్స్త్రా లు మతాలూ కళలు ,నేను చదివిన
వాటి గురించి నా నవలలో చర్చించాను .వేట గురించి కూడా నాకు తెలుసు .జిమ్ కార్బెట్
,పాండల్సన్ సింగ్ మొదలైన వారిని చదివాను .ఈ పరిజ్ఞా నాన్ని నా రామాయణం లో
ఉపయోగించుకున్నాను . రాముని అరణ్య వాస రచనలో ఈ నా పరిజ్ఞా నమంతా ఉపయోగ
పడింది .
‘’నేను అర్ధ శాస్త ం్ర చదివాను .కారల్ మార్క్స్ దాస్ కేపిటల్ గురించి కొంత తెలుసు .డబ్బు
గురించి బాగా తెలుసు .ప్రతి వారి గురించి నాకు కొంతలో కొంత తెలుసు .ప్లా టో గురించి
,షో పనాల్ ,స్పినోజా ,బెర్గ్ సన్ ,శాంతాయన ,క్లో స్ ,డైలీ ల గురించికొంత తెలుసు .సైన్సు
విజ్ఞా న చరిత్ర కూడా చదివా .అయిన్ స్టీన్ గురించి ,మాధవ పో ర్ట్ గురించి చదివా .గ్రా ంధిక
వ్యావహారిక భాషల గురించి నన్నడిగితే ,వాటి గురించి ఒక ఒక పుస్త కమే రాయాల్సినంత
గ్రంధం ఉంది నేను రాస్తే .
‘’నేను సుమిత్రను సృష్టించినట్లు ఎవరూ ఊహించి ఉండరు .ఆమె ఎంతో నెమ్మది .మన
తెలుగు మధ్య తరగతి స్త్రీ లాగా ఉంటుంది.ఆమె ఉన్నట్లు వ్యక్తిగా స్పష్ట ంగా కనిపించదు
కాని ఆవిడ లేకుండా ఇల్లు నడవదు .విచారం వల్ల కలిగే కల్లో లాన్ని కుటుంబం లో
ఇతరులు సహించేలా చేస్తు ంది .రామాయణం లో ప్రతిపాత్రను నేను కొత్త గా సృష్టించాను
.రావణుడిని కొత్త గా తయారు చేశాను .ఆయన ‘’ఖడ్గ రావణ మంత్రం ‘’అనే ఒక మంత్రా నికి
అది దేవత .శ్రీవిద్యలో ఈ రహస్యం దాగిఉంది .దాన్ని నేను సాధించి రాశాను .ఇది
తెలియాలంటే ‘’కామకళా విలాసం ‘’చదవాలి .శ్రీ విద్యోపాసనకు ఇది ‘’బైబిల్ ‘’వంటిది .
‘’బెంగాలీ పధ్ధ తి చిత్ర కళా రీతుల గురించి నాకు తెలుసు .నేను నాటక ప్రయోక్త ను .నాటక
కళ బాగా తెలిసిన వాడను .రెండు మూడు నాటక కంపెనీలకు శిక్షణ ఇచ్చాను
.చిన్నప్పుడు పాటలు బాగా పాడే వాడిననే పేరు0 డేది నాకు.’’మ్రో యు తుమ్మెద
‘’నవలలో హిందూస్తా నీ సంగీతం పుట్టు క,పెరుగుదల గురించి రాశాను .కర్నాటక సంగీతం
గురించి నాకు కొంత తెలుసు .సుమారు యాభై ఏళ్ళ కిందటే ‘’ఏక వీర ‘’నవలలో కూచి
పూడి నృత్యం గురించి రాసిన మొదటి వాడిని .కూచిపూడి నృత్యానికి వేయిపడగలు లోని
‘’గిరిక ‘’ప్రతిభా వంతమైన దర్పణం .నేను కళాత్మక ఆంగ్ల చిత్రా లు చాలా చూశాను అలా
చూడటం నా హాబీకూడా ‘’
సంస్క్రుతకవుల మార్గా లను బేరీజు వేస్తూ కాళిదాసు సహజ సుకుమార మార్గ గామి.
భవ భూతి మురారిలుశబ్ద బ్రా హ్మలు .భారవి అర్ధ సంగ్రహణ శీలి .అలాగే తెలుగు కవుల
గురించి విశ్లేషిస్తూ నన్నయ సహజ సుకుమార మార్గ ం లో ప్రయాణించాడు .ప్రౌ ఢకదా
నిర్మాణం లో ,జ్యోతిశ్శాస్త ్ర విషయాలు గుప్పించటం లో ,లోకజ్నత్వం లో ,లోకం లోకి
పలుకుబడులు నుడికారం ,లోకోక్తు లు విరివిగా వాడాడు .తిక్కన మార్గ ం వేరు
సౌకుమార్యం ఉండదు కాని లోతైన పరిశీలనం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది అన్నాడు
‘’నాది తిక్కన మార్గ ం .నన్నయ గారి పో కడ నా దగ్గ ర లేదు .నాస్వభావం లో
ప్రక్రు తిలోకూడా లేదు శైలి అనేది కవి జీవ లక్షణం దాన్ని ఎవడూ మార్చు కోలేడు.అందుకే
మహా కవులకు వారి వారి ముద్రలు ఉంటాయి .
కవిసామ్రా ట్ విశ్వనాధ రాసిన రచనలలో ''మా స్వామి '' ''నా రాముడు ''ప్రత్యేకమైనవి
కారణం వేటిలో విశ్వనాధ మహా భక్తు డుగా కనిపించటమే భక్తీ హృదయానికి
సంబంధించింది అయితే జ్ఞా నం బుద్ధికి చెందినది భక్తికి విశ్వాసమే ముఖ్యం జ్ఞా నానికితత్వ
చింతన ముఖ్యం జ్ఞా నులకు దైవం .రూపం లేని ఒక శక్తిగా కనిపిస్తా డు ఈ
రెండుమర్గా లలోనూ మహా నిష్ణా తుడు విశ్వనాధ ,తాత్విక చింతనతో పాటు భక్త్యావేశామూ
ఆయనలో సమపాళ్ళలో ఉన్నాయి మాస్వామిలో ఆయన భక్తీ . నా రాముడులో ఆయన
తాత్విక చింతన కనిపిస్తా యి శివుడిని భక్తికీ .,తాత్విక చింతనకు రాముడిని ఆయన
ఎంచుకున్నాడు అంటే ఆత్మలో శివ కేశవులనిద్ద ర్నీ ప్రతిష్టించు కుని హరిహరాద్వైతం లో
పయనించారు .. ఈ రామ కావ్యం రచించి శివునికి అంకితమిచ్చిన మహానుభావుడు
ఆయన. ప్రస్తు తం . ''నా రాముడు ''గురించి ఆలోచిద్దా ం .
“నా రాముడు” ''మాస్వామికి '' పూర్తి వ్యత్యస్త ంగా ఉంటుంది. ఇందులో భక్తి లేదా అంటే
ఉంది. కానీ తాత్త్విక చింతనదే పై చేయి. ఎంతటి భక్తు డైనా, విశ్వనాథ అద్వైతాన్ని
సంపూర్ణంగా నమ్మినవారు. అందుకే రామాయణ కల్పవృక్షాన్ని అద్వైత సిద్ధా ంత పరంగా
నిర్మించారు. కల్పవృక్షం రస ఫలాలతో, అలంకార సుమాలతో, నానా కల్పనలు
శాఖోపశాఖలుగా విస్త రిల్లి న వృక్షమైతే, “నా రాముడు” దానికి ప్రా ణభూతమైన
మూలకందం. కల్పవృక్షం ఏ తాత్త్విక చింతన ఆధారంగా నిర్మించబడిందో దాని సారమంతా
“నా రాముడు”లో ఉంది. ఇందులో కవిత్వం లేదు. ఉన్నదల్లా శుద్ధ వేదాంతం.
సంస్కృతంలో ఉన్న శంకరుల అద్వైతాన్ని తెలుగువాళ్ళు అర్థం చేసుకోడానికి పద్యాలుగా
వ్రా సి దానికి మళ్ళీ తన వ్యాఖ్యానాన్ని జోడించి మనకి “నా రాముడు”గా అందించారు
విశ్వనాథ. బహుశా యిదే విశ్వనాథవారి చివరి రచన అయ్యుండవచ్చు. ఇది విశ్వనాథ
పరమపదించిన తర్వాత ముద్రితమైంది.
శుద్ధ బ్రహ్మము నిర్గు ణమై ఆలోచనకి అందని ఒక భావన (concept). అలాంటి బ్రహ్మాన్ని
సచ్చిదానందమనే త్రిగుణాల ద్వారా అర్థం చేసుకొనే ప్రయత్నం వేదాలలో జరిగింది.
ఇందులో ఆనందం మనిషి అనుభూతికి అందేది. అయితే ఇది మామూలు లౌకికమైన
ఆనందం కాదు. బ్రహ్మానందానికి అతి దగ్గ రగా వచ్చేది రసానందం. ఇది కవిత్వం వల్ల
సిద్ధిస్తు ంది. తొలి కావ్యానికి నాయకుడు రాముడు. అతనిలో యీ రసానందం నిండి ఉంది.
అందుకే రాముడు ఆనందమయుడు. అందువల్ల తరచి చూస్తే – బ్రహ్మ, ఆనందము,
రాముడూ ముగ్గు రూ ఒకటే.
ఇది యాత్మారాముని దౌ
సదమల రూపంబు సర్వ సంపత్కంబై
మది నమ్ముము కడు మంచిది
మది నమ్మకు మంతకంటె మంచిది పో నీ!
శ్రీ దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారు తెలుగువారే కాని ఎక్కడివారో తెలీదు .అత్త వారిది
గోదావరి జిల్లా నేదు నూరు ప్రా ంతం .బాగా చిన్నతనం లోనే కాశీకి భార్యతో సహా వెళ్లి
తరచుగా జరుగుతూనే ఉండేవి .దండి భట్ల లాంటి పెద్దలు అధ్యక్షత వహించేవారు .వీరికి
రెండేసి శాలువాలు కప్పేవారు .అవి తీసుకొని ఇంటికి వస్తూ దారిలో ఇద్ద రు వేదవేత్తలను
పిలిచి ,ఇంటికి తీసుకు వచ్చి ,భార్యతో’’ వేద పండితులొచ్చారు. వారు దేవతా స్వరూపులు
ఒక ఏడాది శాస్త్రిగారి భార్యకు కోటిపల్లి తీర్దా నికి మహా శివరాత్రి కి వెళ్ళాలనే కోరిక
కలిగింది .ఆయనా సరే నన్నారు .కాకినాడ దాకా రైలు లో చేరి(వీరిద్దరికి రైలు టికెట్
ఉండేదికాదు ) అక్కడి నుంచి కోటిపల్లికి బండీ మీద వెళ్ళాలి .చేతిలో డబ్బు ఉంచుకొనని
ఆయన ,కాకినాడ నుంచి మజిలీలు చేస్తూ ,కోటిపల్లికి నడిచి భార్యతో శివరాత్రి ఉదయం
గోదావరి ఒడ్డు కు చేరారు .భార్యను అక్కడే ఉండమని చెప్పి ,తాను గోదావరి స్నానంచేసి
బయటికి వచ్చి, ఆమె చేతిలో ఉన్న సంచీ తనకిమ్మని చెప్పి,స్నానం తర్వాత ఇద్ద రు
గుడికి వెడదామని ఆమెను స్నానానికి పంపారు .ఆమె వెంటనే వెళ్ళకుండా రేవు వైపు
చూస్తూ ‘’కాకిలాగా మునిగి రావటమేగా వెళ్తా లెండి ‘’అని కదలకుండా అలాగే నిలబడింది
.ఆవిడ దృష్టిని అంతగా ఆకర్షించి౦ దేమిటా అని శాస్త్రిగారు పరకాయించి చూశారు .రేవులో
.ఆమె ‘’. ‘’ఎందుకా అడగటం .కావాలంటే మనకిప్పుడు డబ్బు వస్తు ందా ?’’అంది కొంచెం
వెటకారంగా .’’ఈ సంచీ పుచ్చుకొని అటూ ఇటూ తిరక్కుండా ఇక్కడే ఉండు .ఊళ్లో
కెళ్లి డబ్బు తెస్తా .పిఠాపురం రాజా గంగాధర రామారావు గారు ,ఇక్కడికి వచ్చి హరిశాస్త్రి
గారింట్లో ఉన్నారని సత్రం లో చెప్పు కొంటుంటే విన్నాను .అతని దగ్గ ర డబ్బు తెస్తా ను
హరి శాస్త్రి గారింట్లో జమీందారు గారు, ఆయన ,స్నానాలు చేసి పట్టు బట్ట లు ధరించి శ్రీ
సో మేశ్వర స్వామి దర్శనానికి బయల్దే రుతూ సావిట్లో కనిపించారు .విశ్వనాధ శాస్త్రి గారిని
చూసి ,గుడిపయ
్ర ాణం ఆపేసి ,ఆ ఇద్ద రూ కూర్చున్నారు .రాజావారు ‘’శాస్త్రిగారూ ఎలా
వచ్చారు ఎప్పుడొ చ్చారు ?’’అని అడిగితే శాస్త్రీజీ ‘’ఏదో వచ్చాం లెండి. మా ఆవిడ కూడా
వచ్చింది .స్నానాల రేవు దగ్గ ర ఉంది .దానికో పిచ్చి. రేవులో ఆడవాళ్ళు బ్రా హ్మణులకు
.జమీందారు ‘’అయ్యా !నేడు మహా శివరాత్రి పుణ్యకాలం .ఇంతకంటే ధన్యత ఉందా ?’’అని
,ఒక పళ్ళెం నిండా రూపాయి బిళ్ళలు తెప్పించి, బల్ల పై పెట్టించి ,తీసుకు వెళ్ళమని కోరారు
పట్టు కొని ,రెండు జేబుల్లో పో సుకొని ‘’ఇవి చాలండి .అవన్నీ ఎందుకు ?’’అని చెప్పి ‘’ఇక
నేను గుడికి వెడతాను .మీరూ గుడికి బయల్దే రండి ‘’అని చెప్పగా ‘’అలాకాదు స్నానాలు,
దానాలు అయ్యాక అమ్మగారిని కూడా తీసుకొని గుడికి రండి .మా సిబ్బంది ముందే వెళ్లి
శాస్త్రిగారు ‘’దేవ దర్శనానికి సిబ్బంది ఎందుకండీ .వీటి తాత లాంటి సమ్మర్దా లు కాశీ
‘’ఇందులో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా అన్నీ నీకు తోచిన వారికి పంచిపెట్టు
‘’అనగా భార్య అలానే చేసింది. ఇద్ద రూ దైవ దర్శనం చేసుకొని మళ్ళీ కాశీకి ప్రయాణం
భట్ల విశ్వనాధ శాస్త్రి గారి లాంటి వారున్నారు .ఇలాంటి వారిని, సరసులైన సంపన్నులు
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్త ంగా వెలువరించిన
‘’విశ్వనాధ సాహితీ విశ్వరూపం ‘’2016 మార్చి లో విడుదల అయింది .ఒక రిఫరెన్స్
గ్రంధంగా రూపు దిద్దు కొన్న ఈ పుస్త కం లో చాలా పేరు ప్రఖ్యాతులు పొ ందిన రచయితల
రచనలున్నాయి .నాకు అందులో సరస్వతీ పుత్రు లు శ్రీ పుట్ట పర్తి నారాయణాచార్య గారి
వ్యాసం’’మహా కవి శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ ‘’ శిరో భూషణం గా ఉందని పించింది
.అందులోని విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తో అందులో అతి ముఖ్యమైన
విషయాలను మీ ముందు ఉంచుతున్నాను .
‘’ విశ్వనాధ స్పర్శ అగ్ని కణం.-తీవ్ర బాధ –దారుణ తపస్సు .అతడొ క విచిత్ర మానవుడు
.విశిష్ట వ్యక్తీ .ఆ హృదయానికి విషాదమే పరి వేషం .సుఖం లో ఒదిగిన దుఖం .జ్ఞా నం లో
ఉన్న అజ్ఞా నం ,సంయోగం లో భావ వియోగం వీటినే చూస్తా డు .తెలుగు నేలపై విశ్వనాధ
వంటి పండితుడు ఉండవచ్చు కాని అటువంటి సంస్కారి అరుదు .అతని జీవితం అగ్ని
కుండం .కుంగి కుంగి దుఖం పట్ట లేనప్పుడు వహ్ని పర్వతం లావాను వెదజల్లినట్లు ఒక్క
సారి తన రచనలను బయటికి వెదజల్లు తాడు .జీవచ్చవమై పో తున్న సమాజాన్ని చూసి
కుంగి కన్నీరు మున్నీరుగా బావురు మన్నాడు .దీనికి తోడూ దరిదం్ర .దానితో వైదుష్యం
.స్వాతంత్ర్యం మతి ప్రభ అన్నీ కిం భాగ్యమైపో యాయి .విశ్వనాధ కు వ్యాస భగవానునితో
ప్రా రంభమై ,భవభూతిలో పండిన మార్గ మే పట్టింది .ఇదే ఆయన మూల తత్త ్వం .తాను
మాయ నేర్వ లేడు.నేర్చిన వారిని చూసి ఓర్వ లేదు .తనకు సరిపో ని ప్రపంచాన్ని విడువ
లేడు,సరి పో నీ వాడిని సహనం తోసహింప లేడు.ఆయన కవిత్వం లో ఆంధ్ర రక్త ం
మాటేమో కాని వైదిక రక్త ం ప్రవహించింది .లేమిడి పెద్ద ఆస్తిగా దక్కింది .దరిదం్ర
ఆభిజాత్యంగా సంక్రమించింది .ఆయనకు వైదిక కవి నన్నయ ఇంటి దేవుడు .ఆంధ్ర దేశం
లో సంస్కృతాన్ని వైదికులు ,తెలుగును నియోగులు పో షించారు .నన్నయ కంటే తెలుగు
తీపిదనం తిక్కనలో వేయి రెట్లు ఎక్కువ .నన్నయ కవితలో పో కడలు తప్ప విశ్వనాధ లో
తిక్కన తెలుగు దానం లేదు .కోకిలమ్మ పెళ్లి లో తెలుగు కోకిల నుసృష్టించాడు .కాని
తానుమాత్రం సంస్కృత చిలకే అయ్యాడు .అతని వైదుష్యం అంతు లేనిది .సంస్కృత
వాజ్మయాన్ని సమగ్రంగా పరిశోధించాడు .వ్యాకరణాన్ని వల్లె వేశాడు .ప్రస్థా న త్రయ పాఠం
చదివాడు .భాసుని నుండి నీల కంఠ దీక్షితులు వరకు ఉన్న అనేక కవుల చాయలు
అతని రచనలలో ఉన్నాయి .ఆంధ్రా న్ని ఔపో సనే పట్టా డు .నన్నయ ను ఉపాసి౦చాడు
.తిక్కనను సేమమడిగి ,శ్రీనాదునితో చేయి కలిపాడు .పో తనకు మొక్కి ,రాయల
వాజ్మయాన్ని చదివి ,తెనాలి రామునితో వియ్యమందాడు .
సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -2
‘’సత్యనారాయణ గారిలో రసాను భూతి కి బాధ కలిగించే ప్రయోగాలు లేవు .అతని భాష
‘’లేత బుర్రలకు ‘’పనికి వచ్చేది కాదు .జటిలమైనది .వసంతకాలమున తిన్నగా కదలి
వచ్చు పువ్వులవాన వంటిది కాదు .కీకారణ్యం లో యధేచ్చగా తిరిగే మదగజాల గుంపు
.ఈ రెంటిలోనూ సౌందర్యం ఉంది.విశ్వనాధ శైలిలో సంగీతం లేదనటం కంటే ,అది తార
శ్రు తిలో పలికింది అనటం యదార్ధం .ఈ మహా కవికి ధ్వని దృష్టి చాలా తక్కువ .దాన్ని
చిత్రించాలంటే నెమ్మది, నిలకడ కావాలి .ఆవేశ పరుడై పరిగెత్తే ఆయనకు నిలకడ ఎక్కడ
ఉంటుంది ?ఈ తెగ వారంతా రసవాదులే .అతని కావ్యాలలో రెండు ,మూడు చోట్ల నాకు
ధ్వని కనిపించింది .’’అయ్యా !భక్తు ల పైని నీ కరుణ ,దివ్యా౦భ స్త రంగాలలో –ముయ్యేరై
ప్రవహి౦చు గాని యెడ ‘’ఇక్కడ అత్యంత సూక్ష్మంగా త్రిమూర్త్యాత్మక స్వరూప ధ్వని
కనిపిస్తు ంది .’’పతి వంక చూచుచూ –పడతి కిన్నెర సాని -పో యేటి వేళలో భూమి
తనంతగా –తోరమై విరియుచూ త్రో వ చేసిందీ ‘’ గీతం లో సీతా నిర్యాణ రూప మైన
రామాయణ వృత్తా ంతం వ్యంగ్యం గా ధ్వని0 చింది .’’పరు గెత్తెడు నీ వేణి –బంధము బూనితి
చేతను ‘’లో శాస్త్రీయ ధ్వని ఉన్నా ,శ్లేష అనిపిస్తు ంది .విశ్వనాధ ముఖ్యంగా వాచ్య కవి
.భావ తీక్ష్ణత పై ఉన్న దాహం శిల్పం మీద లేదు .
‘’ ఆయనకు నియతమైన శైలి ఉందా అని అనుమానం వస్తు ంది .ఆయన ఉపాస్య దైవం
నన్నయకే లేదు .ఇతనికి ఎక్కడి నుంచి వస్తు ంది ?దీనికి రసావేశమే కారణం .మహా
స్వతంత్రు డు .ఏ పో కడలనైనా పో తాడు .భాషా రంగం లో అతడు సవ్య సాచి .భావాలలో
భగీరధుడు .గద్య ,పద్యాలలో ఆయన శైలి విశ్వ రూపం దాలుస్తు ంది .నిలిచి స్వతంత్రంగా
చెబితే మాత్రం నన్నయ భట్టా రకుడే ప్రత్యక్ష మౌతాడు .లయ ,తూకం ఉన్న కవిత్వం
రాస్తా డు .శ్రీనాధుని సమాసాలలో లాగా ఆర్భాటం ఉండదు .సంస్కృత సమాసాలలో మంద
గతి కనిపిస్తు ంది .ఆయన సమాసాలు ఒక్కో సారి పద్యం లో నాలుగు పాదాల వరకు
విస్త రిస్తా యి .రెండు పాదాలైనా ఆక్రమించని సమాసం ఉండదు .అతడు వాడే
అలంకారాలన్నీ కొత్త వే .నూత్నత లేకుండా అసలు రాయనే రాయడు .తీక్షణం గా
ఆలోచించే మెదడు ,భావించే హృదయం ,తోచింది చెప్పగలిగే వైదుష్యం ఆతని సొ త్తు
.చాలని దానికి సృస్టించుకొనే సాహసమున్నవాడు .విశ్వేశ్వరుని ‘’గళ రుద్రా క్షీ
భవద్బాడబా ‘’అని సంబో ధించే సాహసం ఉన్నవాడు .’’కనులకు కైవసం ‘’అనే కొత్త భావం
చూపిస్తా డు .ప్రౌ ఢో క్తి అతని సొ మ్ము..కేదారాలను విజయ లక్ష్మీ కేశ బంధం అంటాడు
పరమ రామణీయకంగా.ఆయనకు చంద్రు డు ‘’వడ గట్టిన ఎండుగంధపు బెరడు ‘’గా
కన్పించాడు .సముద్రు డు ‘’చీకటిలో మరణ వేద తో మూల్గు తున్న దున్న ‘’గా
కనిపించాడు ‘’దేవ దాసి పలు వరుసలు సుదర్శనాయుధపు అంచులు ‘’గా గోచరించాయి .
‘’ పారే కిన్నెర సాని-‘’పడువు గట్టిన లేళ్ళకడుపులా తోచింది –కదలు తెల్లని పూల నది
వోలె కదలింది –వడలు తెల్లని త్రా చు పడగలా విరిసింది ‘’ఇవన్నీ తెలుగులో కొత్త
పదబందాలే . స్వతంత్రమతనికి ఒక క్రీడ..మనకు కొత్త గా అలవాటు పడని భావ
నూత్నత,ఆ భావాలను లగింప చేయటానికి కోడె త్రా చు లాగా చుట్ట లు చుట్ట లు గా
చుట్టు కొన్న భాష .ఈ రెండూ మనల్ని దూరానికి నెట్టేసి, మనల్ని నిట్టూ ర్పులతో వెనక్కి
పంపిస్తా డు .మహా రసావేశి కనుక పదాలు ,భావాలు అవశాలై దొ ర్లు తాయి .వెనకా
ముందూ చూసే నిలకడ ఉండదు .నరాలకు అంటిన వైదుష్యం ,జన్మానకు అంటిన ప్రతిభ
,బ్రతుక్కి అంటిన స్వాతంత్రం ఉన్న ఈ కవికి తలచుటకు ముందే తమంత తామే పై బడి
దూకుతాయి .’’నాకు మల్లె నీవు నది వోలె పారరా –జలముగా ఇద్ద రము కలసి
పో దామురా –కెరటాలు కెరటాలు కౌగిలిత్తా మురా’’అని వాపో యినప్పుడు ఆ ముగ్ధతకు
మనమే కాదు రస స్వరూపమే పులకరిస్తు ంది .’’తన్మయీ భవనం ‘’విశ్వనాధకు వెన్నతో
పెట్టిన విద్య .గాఢం గా భావించి ,తీవ్రంగా మననం చేసి ,పూర్తిగా తనను తానే మరిచి
పో తాడు .’’నీ నిస్టా గతి నీవు గాక మరి లేనే లేను విశ్వేశ్వరా ‘’అంటాడు ఇది తన్మయీ
భావానికి పరాకాష్ట ..ఏ వస్తు వును భావించినా ‘’శిల వోలె కదల లేక హృదయ
స్నిగ్నార్ద్రసద్భావనాఖిల చైతన్యుడై పో తాడు ‘’.
‘’తెలుగుదనం అంటే మహా గర్వం .ఎన్ని జన్మలైనా తెలుగు నేల మీదే పుట్టా లని
కోరుకొంటాడు .పూర్వ ఆంద్ర రాజుల వైభవం చూసి అతని రక్త ం ఉడు కెత్తు తుంది .అక్కడి
తెలుగు మట్టి గడ్డ లలో ‘’నవ మృగీ మద వాసనలు ‘’ఆఘ్రా ణిస్తా డు .ఇంత అభిమానం
ఉన్నా అతనికి ‘’తెలుగుతనం అంటలేదు ‘’.చిక్కని జాతీయాలు ,పూల గుత్తు ల్లా ంటి
ఆచ్చికాలు, విశ్వ నాద శైలిలో కనిపించవు .అతని శైలి సంస్కృత సమాస బరువుకు
భుగ్నమైంది .అలాంటి శైలే ఆయనకు కావాలి .లేకపో తే గంభీర భావాలు సుకుమారమైన
భాష లో ఇమడక హిందీ రచయిత ‘’ద్విజేంద్రు ’’ని సాంఘిక నాటకాల కు పట్టిన గతే పట్టేది
.ఇతనిలో హాస్యమూ తక్కువే .బ్రతుకు లో లేని హాస్యం రచనలో ఎక్కడినుంచి వస్తు ంది ?
నిష్టు ర ప్రపంచాన్ని ఆశ్రయించి బతకాల్సి వచ్చిందే అని తోచక నవ్వే’’వెకిలి నవ్వు
‘’ఆయనది .భవ భూతి నవ్వూ ‘’సేం’’ ఇలాంటిదే..అంటే ఏడవ లేని నవ్వు అన్నమాట .
సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )
‘’విశ్వనాధకు ఆంద్ర దేశపు గాలి నీరు ,వాన ,చివరికి చీమ అన్నీ మాననీయాలే .’’ఆకాశం
లో క్రతు ధ్వనులు ‘’వింటాడు .ఆ క్రతుధ్వనుల్లో ఆయన శ్రో త్రియత చక్కగా వాసించింది
.ఎంతగా కవి లీనుడైతేనో తప్ప ఈ తన్మయీ భావంకుదరదు .విశ్వనాధ రచనలు
చదవటానికి ఒక ప్రత్యేక అధికారం కావాలి .తెలుగు సాహిత్యం లో ఆయన తాకకుండా
విడిచిన మార్గ ం లేదు .ఆయన పద రచనలలో బాగా పండినవి కిన్నెరసాని పాటలు .దీని
కదా వస్తు వు ఆయన తయారు చేసుకోన్నదే .దీనికి ఆధారం రెండే రెండు .ఒకటి భద్రా ద్రి
దగ్గ ర కొండ ,రెండవది దాన్ని చుట్టు కొని ప్రవహించే యేరు .ఆ ఏరే ‘’తెలుగు సాని
‘’అయింది .పెనుగొండ లోని ‘’బృందావనం ‘’చూసి ,శుక్తిమతి ,కోలాహలపర్వత౦, గిరిక
పాత్రలను సృష్టించిన భట్టు మూర్తి జ్ఞా పకం వస్తా డు. ఒకటే దృశ్యం రెండు హృదయాలలో
భిన్న రీతులలో భిన్న లక్ష్యాలకు ఆధార మైంది .భట్టు పాండిత్యాన్ని గుమ్మరించి
,మెదడును వంచి భళీ అని పించుకొంటే ,విశ్వనాధ తాను వాపో యి ,మనల్ని ఏడిపించాడు
.రసనాళాలను తాకి ,రసము యొక్క మేరలు తడిమాడు .కిన్నెర సాని రసాకృతి .అందుచే
‘’ధునీ వైఖరి బూనింది .మగడు శిలా సదృశుడైన మగవాడు –రాయి అయ్యాడు .ఇద్ద రికీ
కలిగింది ఒకటే దుఖం .కాని సంభవించింది భిన్న పరిణామం .దీనికి కారణం స్త్రీ పురుషుల
జన్మల మూలతత్వం లో ఉన్న భేదమే .ప్రకృతి రూపం లో ఉన్న స్త్రీ రసాకృతి .,ముగ్ధ
లలితా స్వరూపిణి .పురుషుడు స్త్రీకంటే గంభీరుడు ,ఉదాత్తు డు .వాని హృదయం దుఖం
చేత పగులు తు౦ది కాని ప్రవహించదు .ఈ దృశ్యాన్ని చదువుతుంటే ఉత్త ర రామ చరితలో
భవభూతి వర్ణించిన ‘’అనిర్భిన్న గభీరత్వా దంత ర్గూ ఢ ఘనవ్యదః –పుట పాక ప్రతీకాశో
రామస్య కరుణో రసః ‘’జ్ఞా పకం వస్తు ంది .కిన్నెర సాని దుఖాన ఒక వనమే కాదు ,తెలుగు
వారి బ్రతుకులన్నీ పాట అయి పో తాయి .ఇదొ క విలక్షణ కావ్యం .ఒక ప్రత్యేక రచనా
పద్ధ తికి దారి తీసింది .విశ్వనాధ –కిన్నెర సాని అనుస్యూతాలై ఆంద్ర సారస్వతం లో
నిక్కచ్చిగా నిలిచి పో తాయి .సాంకేతిక కావ్య దృష్టిలో చూస్తే కిన్నెర సానిలో
‘’పులుముడు ‘’ఎక్కువ .అందుకే దాన్ని చదవ కూడదు .పాడాలి .’’ఓ నాధ ఓ నాద ‘’అని
నాలుగు సార్లు వస్తు ంది .ఈ నాలుగు సార్ల ను వేర్వేరు స్వరాలలో మేళవిస్తే ,అనేక భావ
,రాగాలకంటే స్పష్ట ంగా కనిపిస్తు ంది .దీనితో ‘’లీనత ‘’ధర్మం ఎక్కువై మనసుకు పడుతుంది
.(దీన్ని విశ్వనాధ స్వరం లో వింటే మధురాతి మధురం గా ఉంటుంది ఆ ఒయ్యారాలు
పో కడలు అన్నీ కళ్ళకు కట్టిస్తా డు )కావ్యం అంతా ‘’రోకంటి పాట’’లాగా కాకుండా విషయ
భేదాన్ని బట్టి గేయాల మట్టు లు మారాయి .నిష్కల్మష ప్రేమకు భగవంతుడు దగ్గ రలోనే
ఉంటాడు .కిన్నెర ,దాని మగడు బతికి పవిత్రు లు ,చచ్చి కూడా పవిత్రు లైనారు .కనుక ఈ
కావ్యం మోదాంతమే .
‘’విశ్వనాధ నవలలో మూడు నేను చూశాను .అవి నవలలు కాదు కావ్యాలే .విశ్వనాధ
నవలలు రాయటం అంటే భవభూతి నాటకాలు రాయటం లాంటిదే .నాటక కారుడు
సహస్రా క్షుడు అవ్వాలి .భవభూతి నాటకాలలో ‘’సెన్స్ ఆఫ్ ప్రో పో ర్షన్ ‘’-పరిమాణం లో మితి
తక్కువ .మాలతీ మాధవ నాటకమే దీనికి ముఖ్య సాక్ష్యం .విశ్వనాధ ‘’మహావేశి.చెలియలి
కట్ట నవల లో ఆత్మ వేదన మొదటి నుంచి చివరిదాకా ఛాయా రూపంగా పారింది .ఆయన
వచనం వచనం కాదు –కవిత .అంటే గద్యానికి కావలసిన గుణాలకంటే ,పద్యానికి
కావలసిన భావన ,ఆవేశం ముందు నడుస్తా యి .వేయి పడగలు చదువు తూ ఉంటె ఒక
మహా కావ్యాన్ని చదువుతున్నట్లు అనిపిస్తు ంది .ఆయన వచనం లోనూ అనేక
శయ్యలున్నాయి .నన్నయ లాగా దీర్ఘ కోమల సమాసాలు ,తిక్కన లాగా విరుపులు
,శ్రీనాధుని బిగువైన పటాటోపం ,పో తన లాగా గలగలమనే అనుప్రా స లతో మధుర లాస్యం
చేస్తా యి .పెద్దన లాగా శిరీశ కుసుమ పేశల వైదగ్ధ్యాన్ని ,రాయలలాగా మారు మూల
పదాల పో హలింపు ,తెన్నాలి వానివలె ఉద్ద ండ శైలి చిమ్మగలడు. చేమకూర వాని లాగ
తెలుగులోని అచ్చు కత్తు లు చూపిస్తా డు .చివరికి చూర్నికలనూ వదలలేదు .చిత్ర విచిత్ర
శయ్యల్ని కొత్త గా సృష్టించాడు .వచన రచనలో అతనికి అతడే సాటి .నిజంగా గద్యానికి శైలి
అంటూ ఉండదు. కాని ఈయన ఎన్నో పద్ధ తులను ప్రవేశ పెట్టి అప్రతిభులను చేశాడు
.వేయి పడగలు అపూర్వ సృష్టి ..సుబ్రహ్మణ్య స్వామికి వేయి పడగలు .కాని ఈ కవి
ప్రతిభాషణం అసంఖ్యాకాలై తెలుగు నేలను ఆవరించాయి .దానిలో ఒక ‘’విరాట్ స్వరూపం
‘’ఉంది.ప్రా చీన ,నవీన సమాజాలకు వేయి పడగలు ఒక లంకె .దాన్ని చదవకూడదు
.వల్లించాలి .ప్రేమించ దగినదే కాదు పూజించాలి ఆంధ్రు లకు అది గర్వ కారణం పసరిక పాత్ర
భావనా కల్పితం .గిరిక దేవ దాసీత్వం గూడు కట్టిన మూర్తి .అరుంధతి సాక్షాత్తు అరుంధతీ
దేవియే .ధర్మారావు విశ్వనాధ యే..అదొ క అమృత ప్రవాహం .గ౦ధర్వ లోకం .
వేన రాజు నాటకం పండితులలో ఒక ‘’తుఫాను నే లెవ దీసింది .దాన్ని పరా మర్షించే
విమర్శ గ్రందాలెన్నో వచ్చాయి .నర్త న శాల చిన్నతనం లో రాసినట్లు అనిపిస్తు ంది .ఆయన
ప్రా చీన మహా కవుల కెవ్వరికీ తీసిపో ని సాహితీ సార్వ భౌములు ,మహా పండితుడు
,విశంకటుడు ‘’అయన మరో రూపం లో వచ్చిన నన్నయ .గుడివాడలో జరిగిన సన్మానం
చంద్రు నికో నూలు పో గే .న్యాయం గా ఆయనను ‘’ధర్మ సింహాసనం పై ఎక్కించి ,రాజులు
మోయాలి .ఆయన గౌరవం ఆంధ్ర దేశ గౌరవం .ఇప్పటికే అ మహా కవి ‘’కాలమందు
అరుగని వాడు ‘’అయ్యాడు .ప్రతి పద్య రాసాస్పదమైన రామాయణ కల్ప వృక్షాన్ని పాడి
రుషియే కాగలడు.’’అంతా వ్యర్ధం .వట్టి ఆశ పెను మాయా వల్లి ‘’అంటూ మూల
కూర్చు౦టాడేమోనని భయం నాకు ఉంది .తెలుగు వారి నోముల చేత ,ఆంద్ర సాహితీ
పుణ్యం చేత అలాంటి దుష్కాలం మాత్రం రాకుండు గాక ‘’అనిసరస్వతీ పుత్రు లు
కోరుకొన్నారు . ఇదీ శ్రీ పుట్ట పర్తి నారాయణ చార్య గారి దృష్టి కోణం లో విశ్వనాధుని
సాహితీ విశ్వ రూపం ..
విశ్వ నాద ''జాన్సన్ ''కు'' బాస్వేల్'' శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు
మహా మహో పాధ్యాయ శ్రీ మల్ల ంపల్లి శరభయ్య గారు గొప్ప విద్వాద్ వరేన్యులు
.వారు విశ్వనాధ సత్య నారాయణ గారికి అతి ముఖ్య మైన శిష్యులు .విశ్వ నాద కవితా
హృదయం బాగా తెలిసిన వారు .విశ్వనాధ రామా యణ కల్ప వృక్షానికి అత్యద్భుత
వ్యాఖ్యానం చెప్ప గల మహా విశ్లేషకులు .ఒక రకం గా విశ్వ నాద ను ఆవిష్కరించిన
దేశికులు .నా దృష్టిలో విశ్వ నాద అనే'' జాన్సన్ ''కు ''బాస్వేల్ ''వంటి వారు శ్రీ మల్ల ం పల్లి
శరభేశ్వర శర్మ గారు .ఆయన తన జీవితం లోని కొన్ని,విశేషాలను ''సహ్రు దయాభి సరణం
''పేర పుస్త కం రాశారు దాన్ని ఆధారం గా నే ఈ వ్యాసం దాదాపు ఆయన భాష లోనే
చెబుతున్నాను . ఆ మాటలు మంత్ర పూతం గా వుంటాయి .అందుకే ఆ మాటల్లో నే చెబితే
మహత్తు వుంటుంది
.
విశ్వ నాద అనే హిమాలయానికి శరభయ్య గారు శిష్యుడనే మహా మేరు
పర్వతం .A great disciple of a great master.మహా గొప్ప పండితులు విద్వద్వంశం లో
జన్మించారు .తండ్రి మల్లికార్జు నా రాధ్యుల వారు .కవిత్వ ,పాండిత్యాలలో సాక్షాత్తు అపర
మల్లికార్జు న పండితా రాధ్యులే .కుమారుడు శరభయ్య గారికి 12 ఏళ్ళు నిండక ముందే
,కావ్య ,నాటకా లంకారాలలో ,సాహిత్య విద్య నేర్పారు . అప్పటికే శరభయ్య గారికి
కవిత్వం కరతలా మలకం అయింది .శ్రీ చెళ్ళ పిళ్ళ వారికి ఏక లవ్య శిష్యులైనారు
.హృదయం చెళ్ళ పిళ్ళ సూర్యునికి ''అభిసరణం ''అయింది .సంస్కృతాంధ్రా లలో కొన్ని వేల
శ్లో కాలు ,పద్యాలు వారికి కాంతస్తా లు (kanthasthaalu ) .కనుక తాను కవి అవటం లో
ఆశ్చర్యం లేదని అంటారాయన .అంటే సహజ కవి అన్న మాట .అప్పటికింకా శాస్త ్ర
పరిచయం యేర్పడ లేదు .
ఒక సారి మల్ల ం పల్లి వారు కృష్ణా జిల్లా కైకలుర్ దగ్గ ర లో వున్న శోభ నాద్రి పురం
వెళ్ళారు .అక్కడ వీరి మేనల్లు డు ,అతని బంధువు వుండే వారు .వారిద్దరూ అప్పటికే విశ్వ
నాద సాహిత్యం చదివి ,వాటి విషయమై చర్చిన్చుకొంటు వుండే వారు .చెళ్ళ పిళ్ళ వారి
పద్యాలను అలవోక గా చదువుతుండే వారు .విశ్వ నాద పద్యాలను మల్ల ం పల్లి వారికి
చదివి విని పిస్తు ండే వారు .అప్పటికి శర్మ గారికి విశ్వ నాద తో పరిచయం లేదు .అంటే ఆ
సాహిత్యం తో కూడా పరిచయమే లేదు .విశ్వనాధ పేరు ప్రక్కనఏం .ఏ. .వుండటం తో వీరికి
,ఆయన విద్వత్తు పై గౌరవం కలగ లేదట .విశ్వ నాద కు సంస్కృతం అసలేమీ రాదు అను
కొన్నారట .అప్పటికింకా మల్ల ం పల్లి వారి హృదయం అంతా కాళిదాస ,భవ భూతులే ఆక్ర
మిన్చుకొన్నారు .నన్నయ ,తిక్కన ,శ్రీ నాధులు కొలువై వున్నారు .ఇంకెవరికీ చోటు లేదని
పించింది .తన మేనల్లు డు పదే పదే విశ్వ నాద కవిత్వాన్ని విని పిస్తు ంటే ,తన మేనల్లు డికి
ఇంత గొప్ప గా నచ్చిన విశ్వనాధ కవితా ప్రతిభ తనకెందుకు తెలియలేదు అని కొంత
మధన పడ్డా రు .మేనల్లు డు దగ్గ రున్న విశ్వనాధ పుస్త కాలను అడిగి తీసుకొని మెల్ల గా
చదవటం ప్రా రంభించారు .
మొదట ''కిన్నర సాని ''చదివారు .కవిత్వం లోని మనోధర్మం సజాతీయం అని తెలిసింది
.తెలుగు పాట లో ఎంత తీయదనం వుందో ,అనుభవం అయింది .తెలుగు నేల లోని
నదులు ,కొండల అడవుల ,ముగ్ధ సౌందర్యం అర్ధ మైంది .రసాకృతి చెందిన ఆ వాగులో
తాదాత్మ్యం చెంది నట్ల ని పించింది .తన వెనుకటి జన్మ కు ,ఆ నది పూర్వ జన్మ కు ఏదో
సంబంధం వుందని పించింది .ఓమదుర కవితా ఝరిలో మునిగి తేలిన అనుభవం కలిగింది
.
తర్వాత ''అనార్కలి ''నాటకం చది వారు .అందులోని పాటలు సెలయేటి సంగీతం
అని పించింది .''మా స్వామి ''చదివారు .శ్రీ నాద కవి సార్వ భౌముడి తర్వాత ,అంత ఆహ్లా ద
మైన ,స్నిగ్ధ మైన ,గంభీర మైన ఆంద్ర శారద దర్శనం ,శబ్ద మాధుర్యం ,మళ్ళీ విశ్వ నాద
లో కన్పించింది .''నర్త న శాల ''లో ప్రవేశించారు .భాసమహా కవి ,తెలుగు లో నాటకం
రాసినట్లు అని పించింది .''ఆంద్ర ప్రశస్తి ''చదివారు .ఒక అతీంద్రియ శక్తి తనలో
వికశించినట్లు అయింది .''ఎన్ని జన్మ లుగా -ఈ తనువునన్ బ్రవహించునో ఆంద్ర రక్త ముల్
''అన్న అనుభూతి కి లోనైనారు .
''వేన రాజు ''చదివారు .''శుక్ల పక్షం లో అష్ట మి నాడు ,చంద్ర కాంతి నిండు నది లా
ప్రవహిస్తు న్నట్లు ,ఒక మహా వైణిక విద్వాంసుని ,నాద వాహిని లో చేతనా చేతనా మైన
సృష్టి అంతా ,తడిసి ముద్ద అయి నట్లు అని పించింది .''ఏక వీర ''నవల చదివి తాదాత్మ్య
స్తితిని పొ ందారు .సంస్కృత నాటక కర్త లు తీర్చి దిద్దిన నాయికలు , ,పరమ భావుకతా
లక్ష ణాలు ,చారు దత్త కవి లోని జాతీ కుసుమ పరిమళం లాగా ,మనసంతా ఆవరించింది
.చివరకు ''వేయి పడగలు ''చదివారు .తెలుగు దేశం ఆత్మ సాక్షాత్కరించింది .కొన్ని కొన్ని
అధ్యాయాలన్నీ ,ఆనందపు కన్నీ టి లో పూర్తిగా తడిసి పో యినాయట .ఒక్క నెల రోజులు
దాన్నే చదివి ,ఆసాంతం జీర్ణం చేసు కొన్నారట .తన మనో ధర్మమే పూర్తిగా మారి
పో యినట్ల ని పించిందట .భూమి ,ఆకాశం ,గాలి కొత్త గా వున్నట్లు అని పించింది .ఏదో కొత్త
జన్మ ఎత్తి న అనుభూతి కల్గింది .
ఇంత అనుభూతినిచ్చిన కవి తన కాలమ్ లో ,ఈ భూమి మీద ,జీవించి ఈ గాలి
పీలుస్తూ ,ఈ నీరు తాగుతూ ,తనతో పాటు జీవిస్తు న్నాడు కదా అని పించింది .ప్రా ణాదికు
డైన కవిని చూచి తరించాలని పించింది .ఎవరి ప్రమేయం లేకుండానే ,విశ్వనాధ ను
దర్శించాలని మనసు నిండా భావించారు ..ఆ మహా కవికి ,ఏ కోరికా లేకుండా ,రస ముగ్ధ
మైన ,సహ్రు దయాభి శరణం అనిపించింది శరభేశ్వర శర్మ గారికి .కాళిదాసాది మహా
కవులకు ,తన వలె ,ఏ అజ్ఞా త వ్యక్తీ అయినా ,ఇలా సహ్రు దయాభి శరణం చేశాడా అని
పించింది .పురూరవునికై ,ఊర్వశి చేసిన దాని కన్న ,తన ఆకర్షణ ,దివ్యమూ , ,ఇహలోక
సంబంధమూ అని పించింది .విశ్వ నాద దర్శనం తో శరభయ్య గారు ఎలా పునీతు
లయారో తారు వాత తెలుసు కొందాం .
వశ్వనాధ సాక్షాత్కారం
మల్ల ంపల్లి శరభేశ్వర శర్మ గారు అంటే అందరు ఆప్యాయం గా పిల్చే శరభయ్య గారు
విశ్వ నాద వారిని దర్శించ టానికి విజయ వాడ బయల్దే రారు .అప్పటి ఆయన అవతారం
ఎలా వుందంటే -మాసిన లాగు ,పొ ట్టి చేతుల చొక్కా ,మెడలో రుద్రా క్షలు ,యెర్రని కళ్ళు
,నల్ల ని రూపం దానికి తోడూ నత్తి -తనను విశ్వ నాద ఆడరిస్తా డా అని లోపల అనుమానం
?''ఎత్తైన పడగ తో తోక పై నిలిచి ,ముందుకు తూగి వచ్చే ,మహా నాగం లాగా వున్నాడు
.ఆయన లోలోపల ఏదేదో పాడు కొంటు వస్తు న్నాడు .'' ఈయన ,ఆయన్ను చూసి
నిశ్చేస్తు డైనాడు . .''విశ్వనాధ వీరేనా ?అని గేటుకాపరిని అడి గారు .అవునన్నాడు అతడు
.. .రాశీభూత మైన పూర్వాంధ్ర ప్రతిభ అంతా సాకారమై నడుస్తు న్నట్లు ంది .కాలిదాస
భవభూతి ,దిగ్నాగుల లోని ,భావుకత లోని పరమ సుకుమార మైన ముద్ర వేసి నట్లు ంది
మిచ్చినట్లు ంది .నేను దానిలో లీనమై పో యినట్లు తోచింది .అలా తెలీని ఒచేతనా చేతనా
స్తితి లో పడి పో యి ,ఆయన వెంట ఆయన ఇంటికి అనుసరించి వెళ్లా ను .విశ్వ నాద నాకు
ఇంటికి చేర గానే ,విశ్వనాధ వారి పాదాల మీద పడి పో యారు .ఎవరో కుర్రా డు భిక్ష కై
ఛందో మయ ,అక్షరాలూ ,స్పస్తా స్పష్ట ం గా ,నోటి నుండి ,బయట పడ్డా యి .ఇంక వశం కాక
పో యాడు విశ్వ నాద .ఆ కుర్రా ణ్ణి దగ్గ రకు తీసుకొని ,ఆలింగనం చేసి వివరాలు అడిగారు
.మల్ల ంపల్లి వారు చెప్పిన సమాధానం విని ,నిలువునా నీరై పో యాడు విశ్వ నాద
.''ఇంకెప్పుడు గోత్ర నామాలు చెప్ప కుండా ,ఎవరి కాళ్ళ మీద పడ వద్దు ''అని సలహా
నిచ్చారు .విశ్వనాధ కళ్ళ నిండా నీరు నిండి పో యింది .కంఠం వణికింది .దగ్గు త్తి కతో ''ఏవ
తడిసిన అడవి లాగా ,కన్నీరు ఓడ్చి ,ఆయన హృదయం తేలిక పడింది అంటారు
మహామహో పాద్యాయులు మల్ల ం పల్లి వారు .ఒక ప్రహ్లా ద భావం తనలో కల్గిందట
వారట .విశ్వనాధ కంటికి శరభయ్య గారేప్పుడు ,12 ఏళ్ళ పిల్లా డు గానే కన్పించే వారట
వారు .ఆ నాడు వృష నామ సంవత్సరం శ్రా వణ శుద్ధ పాడ్యమి .సుమారు 70 ఏళ్ళ
కిందటి ముచ్చట ఇది .విశ్వ నాద తన ఇంట్లో నే ఆకుర్రా డికి భోజనం పెట్టి ,తెల్ల వార్లూ
కవితా చర్చ చేశారు .విశ్వ నాద కు తాను రాసిన దేవీస్తు తులను మల్ల ం పల్లి వారు చదివి
విని పించారు అమ్మ వారి పై . తనకూ భక్తీ ఉందనీ చెప్పి తను రాసిన పద్యాన్ని విశ్వ నాద
తగిలెను బ్రహ్మ నా బడు పదార్ధము -బ్రహ్మము మౌళి ,తల్లి ,క్రొ ం జిగురు పదమ్ము ,గోటి
విశ్వ నాద రామాయణ కల్ప వృక్ష రహస్యాలను ,ఆంద్ర దేశం నలు మూలలా ,తన
ఉపన్యాసాలతో త్రవ్వి తలకెత్తా రు మల్ల ంపల్లి వారు .మల్ల ం పల్లి వారు కృష్ణా జిల్లా లోని
కావ్యాలకు అత్యద్భుత విమర్శలు రాశారు .ఆయన విమర్శ కత్తి లాంటిది .దానికి రెండు
వైపులా పదును వుంటుంది .ఒక వైపు పాఠకుడి అనుభవానికి దో హదం చేస్తూ నే ,రెండో
వైపు గుణ దో షాలను పరామర్శిస్తు ంది .ఈ రెంటినీ సమం గా నిర్వ హించటం కష్ట మే
,మల్ల ం పల్లి వారు మెచ్చితేనే అది శంఖం లో పో సిన తీర్ధం అవుతుంది .అంతటి నిశిత
పరిశీలన మల్ల ం పల్లి శరభయ్య గారిది .మల్ల ంపల్లి వారిపై మరిన్ని వివరాలు మరో మారు .
విశ్వ నాద గారి కల్పవృక్షం పేరెట్టి తే చాలు శరభయ్య గారు పులకరించి పో తారు
.ఆయన అంటారు 'సీతా రాములకు అయోధ్య దగ్గ ర లో వున్న గంగా నది కంటే ,తెలుగు
దేశం లోని గోదావరి నది ఆత్మీయం అని పిస్తు ంది .సీతా రాముల ఏకాంత వాసానికీ
,వనవాస లీలా మాధుర్య విలాసానికి ,ప్రణయపు లోతులకు ,ఎడబాసి ఉండలేని ,ఆ
దుఖానికి సాక్షి గోదా వరే .ఇవన్నీ గోదా వరికీ తెలిసినంత ఆత్మీయం గా ,గంగమ్మకు
తెలియవు .అందుకే ,సంయోగ వియోగ మైన తమ ప్రణయ జీవిత రహశ్యానికి సఖిలా
వున్న గోదావరి ని విడిచి ఉండ లేక ,ఆ నది ఒడ్డు నే ,భద్ర గిరి మీద ,నెలకొని ,తెలుగు
ప్రజల హృదయం లో ,సీతా రాములు శాశ్వతం గా నిలిచి పో యారు .అసలు ,వారు
వనవాసం నుంచి ,అయోధ్యకు వెళ్ళ లేదేమో నని పిస్తు ంది నాకు .వారిద్దరి కళ్యాణ ,పట్టా భి
షెకాలు ఈ రాష్ట ం్ర లోనే ,వార్షికం గా ,భక్తీ శ్రద్ధ లతో జనం చేసి తరిస్తు న్నారు .ఇలా యుగ
యుగాలుగా ,తన ప్రేమ బలం చేత సీతారాముల్ని గోదావరీ మాత ,తెలుగు నేల మీద తన
ఒడ్డు నే ,నిలిపి వేసు కొంది ''అని భక్తీ ప్రపత్తు లతో అంజలి ఘటిస్తా రు
శ్రీ విశ్వానాధ కల్ప వృక్షమూ ఇన్ని విధాలు గానే కన్పిస్తు ందట శరభయ్య గారికి
.వాల్మీకి చిత్రించిన భూదేవి వర్ణ చిత్రమే కల్ప వృక్షం లో దర్శన మిస్తు ందట .అందులోని
సుకుమార ,రస భావనలే ,తేనే తో కలిసిన కేసరాలు ,రేకులు -ఒక్కొక్క పద్యం ఒక్కొక్క
పువ్వు .ఒక్కొక్క ఖండం ఒక్కొక్క చెట్టు .ఒక్కొక్క కాండం ఒక్కొక్క కొండ .అలాంటి ప్రకృతి
రామ నీయకత కల్ప వృక్షం లో వుంది .బ్రా హ్మీమయ మూర్తి అయిన విశ్వ నాద
నిర్మించిన కల్ప వృక్షం , ,భావుక హృదయా రామం లో ,స్థిర ప్రస్టిత మైంది అంటారు
ఆనంద బాష్పాలు రాలుస్తూ మహా మహో పాధ్యాయులు శరభయ్య గారు .కాళిదాస
కావ్యాలకు మల్లి నాద సూరి గారి సంజీవనీ వ్యాఖ్య ఎలాంటిదో ,విశ్వ నాద రచనలకు
శరభేశ్వర శర్మ గారి వ్యాఖ్యానం అలాంటిది .అంత నిర్దు ష్ట మైనదీ ,సాధికార మైన్దీ ను .
''మనం అందరం వాడే శబ్దా న్నే ,మంత్రించి ,విశ్వ నాద ప్రయోగిస్తా డు .ఆ శబ్ద ం లోంచే
రస జగత్తు లు తొంగి చూస్తా యి .''అంటారు గురువు విశ్వ నాధను గురించి అంతే వాసి
శరభయ్య గారు .నాలుకకు ఓషధీ రుచి తెలిస్తే ,మనసుకు వాక్కు లోని రసాలు తెలుస్తా యి
దీనిపై గొప్ప వ్యాఖ్యానం చేశారు చూడండి .
''జ్ఞా నేన్ద్రియమైన రసనకు ,కర్మేంద్రియ మైన వాక్కుకు ,జిహ్వాయే అధిష్టా నం .నాలుక ఆరు
రుచులను గ్రహిస్తు ంది .అలాగే తొమ్మిది రసాలకు ఆలంబన మైనా వాక్కును సృష్టిస్తు ంది
.జ్ఞా నేంద్రియ మైన నాలుకకు వరుణుడు ,కర్మేంద్రియ మైన వాక్కు కు అగ్ని అధిష్టా న దేవ
తలు .మొదటిది ఆరు రుచులతో అనుభ వింప జేసేది .రెండో ది ,తొమ్మిది రసాలతో ఎదుటి
వారి చేత అనుభవింప జేసద
ే ి .తాత్కాలిక మైన ఇంద్రియ సుఖం రుచి .శాశ్వత మైన
అనుభూతి రసం .అలాంటి రసానికి ,ఆశ్రయ మైన వాక్కు ,అగ్ని లో నుంచి పుడు తుంది
.కనుక పరమ పవిత్రం .అందుకే అది ''వాగగ్ని ''అయింది'' .ఇంత గొప్ప గా విశ్వక్ నాద
కవితా విరాట్ రూపాన్ని ఆవిష్కరించిన వారు లేరు .
విశ్వ నాద సత్యనారాయణ గారు మరణిస్తే ,శిష్య గణం అంతా రోదించింది .అందరిదీ
మూగ వేదనే .కాని శ్రీ తుమ్మ పూడి కోటేశ్వర రావు -విశ్వనాధ పై ,''చితా భస్మం ''అనే
కావ్యాన్ని విశ్వనాధ మరణానంతరం రచించారు .దీనిపై స్పందిస్తూ మల్ల ంపల్లి వారు
''మాలో పసివాడు కాబట్టి ,కోటేశ్వర రావు స్పందించాడు .ఎవరిని గూర్చి ?గురువు గారిని
గురించి కాదట .తనకు ప్రా ణ ప్రద మైన ఈ తెలుగు నేలపై వివిధ దేవతల ఆకారాలుగా
బుగ్గ పొ డిచిన ,కాలా తీత మైన నిత్య చైతన్యం సో మ్మ సిలి నందుకట .-ఇదేం అన్యాయం ?
అని అందర్నీ అడిగాడు ఆ దుఖం లో ''అని అతి భావుక మైన ఆత్మీయ స్పర్శను
,ప్రశంసను ,గురు భక్తిని తెలియ జేశారు .తుమ్మ పూడి వారి రస రామ్యాలైన రెండు
పద్యాలు
''భద్ర గిరి పొ ంత వాగుగా పారి పో ను -పో ను ,సువిశాలమై మహామ్బుధిని గలిసె
నెట సరస్వతీ రసధుని -అచట ,''ముండు'' పలుక -నచికేతు డగుచు తత్వములు వింటి
(ముండు అంటే ముండక ఉపనిషత్ కోటేశ్వర రావు గారికి కల్గిన దర్శనం ఎలా వుందంటే
''త్రిగుణ ముల్ ,పంచ భూతములుల్ -బ్రు మ్హి తమ్ము --సకల త్రైలోక్యమున్ -ప్రా ణ
సంచయములు
యన్మహః ప్రభా భావమై అందే సుడియ --తన్మహా కాల మూర్తి పాదములకు
అన్మహా మూర్తి ,తాన్డ వోద్యన్మహో ద్ధ -తాంఘ్రి ,సంరంభ ,సంఘాత మంది ,ఉరలి
స్ఫుట నిటల ,వహ్నిచ్చటా ,త్రు టిత ,మవని --తన్మహా స్మశాన విహార తత్పరుడు
ప్రభు తనూ లిప్తి కిది చితా భస్మ మగుత ''
అని తన గురువైన విశ్వ నాధను ,ఆయన విరాణ్ మూర్తి ని విశ్వం లో దర్శించారు -
అణువణువునా మంత్ర ద్రష్ట, వేత్త అయిన శ్రీ తుమ్మ పూడి కోటేశ్వ ర రావు గారు .వారు
శంకర భగవత్పాదుల వారి ''సౌందర్య లహరి ''కి వ్రా సిన విశ్లేషాత్మక మైన వ్యాఖ్య తరచిన
లోతులు చదివి తీర వలసిందే .తుమ్మ పూడి వారుకృష్ణా జిల్లా గుడి వాడ వారే .
''ఆత్మ రతు డయి ,నిశ్చలధ్యాన యోగ మౌని --నీ ఎద లోన గాపున్న శివుని
దలచి ,యోడలెల్ల పులకలై ,జలద రింప ''అని శరభయ్య గారి లోని పరమ శివ
లక్షణాన్ని దర్శించిన మహా భావుక కవి జమ దగ్ని ...స్నేహం అంటే అదీ .
తాను రాసిన పుస్త కానికి ''సహ్రు దయాభి శరణం 'అని పేరు పెట్ట టం లోనే శరభయ్య
గారి లోచూపు వుంది . .సహృదయులైన వారి వైపు తిరగటం ,అంటే వారి ఆకర్షణకు
లోనవటం ..కొన్ని మొక్కలు సూర్యుడు ఏ వైపుంటే ఆవైపుకు తిరుగుతాయి .మొక్కల
భాష లో దీన్ని ''సూర్యాభి శరణం ''అంటారు .ముఖ్యం గాపొ ద్దు తిరుగుడు పువ్వు దీనికి
ఉదాహరణ సంస్కార వంతులైన సహృదయుల వైపుకు చేరటం సంస్కార లక్షణం .ఆ
సల్ల క్షణం పూర్తి గా నిండి వున్న వారు బ్రహ్మశ్రీ మల్ల ం పల్లి శరభేశ్వర శర్మ గారు .
మూర్తిమత్వం
‘’ నీతల యూపు ,నీనడక ,నీ నుడికారము ,ఠీవి,యే మహీ నేతకు గల్గు ?తెల్గు నం
గదగల్గె నేటి విఖ్యాతి
కవీన్ద్రు లన్ మలచి నట్టి కవీశ్వర సాహితీ పరంజ్యోతివి నీవు పింగళి మహో దయ విశ్వ కళా
జగద్గు రూ ‘’
అని శ్రీ నండూరి రామ కృష్ణ మాచార్యుల వారు వర్ణించిన మూర్తి మనకు కళ్ళెదుట దర్శన
మిస్తే శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు –
‘’ఎగ దువ్వగా వంగక ఎగయు పట్టు తురాయి వలే నిల్చు తెలి కేశముల బెడంగు
మడత పెట్టిన బెట్టు మాయని ,నును పట్టు బంగారు పొ డవు జుబ్బా పసందు
చలువ చేసిన సన్న తెలినూలు పొ ందూరు మడుగు దో వతి ,పింజె మడుగుల తీరు
వేదికను నిల్చి నటి యించు విగ్రహమ్ము –గురులకు గురుండో మారు శ్రీ వరుడో యనగా ‘’’
లక్ష్మీ కాంతం గారి తండ్రి పింగళి వెంకట నరసయ్య గారు కృష్ణా జిల్లా చల్ల పల్లి ఎస్టేట్ లో
చిన్న ఉద్యోగి గా ఉండేవారు చిట్టూ ర్పు లో కాపురం కొద్దిగా పొ లం వ్యవసాయం ఉండేవి
ఊరిలో మంచి పలుకుబడి గల వ్యక్తీ .బందరు దగ్గ ర అర్త మూరు లో మోచర్ల
మృత్యుంజయుడు గారి చెల్లెలును వివాహమాడారు .లక్ష్మీ కాంతం గారు ఈ
తాలిదంద్రు లకుమాతామహుల ఇంట్లో 10-1-1994 లో అర్త మూరు లో జన్మించారు
.చిట్టూ ర్పు లో పెరిగారు .తండ్రిగారు అక్షరాభ్యాసం చేశారు .వీఎది బడిలో చదువుకొన్నారు
.తాటాకుల పుస్త కం కుట్టి ,దాని మీద గంటం తో సమతీ శతకం లోని ఒక పద్యాన్ని
గురువు గారు రాసి ఇచ్చి మూడు సార్లు అని పించి మర్నాడు ఒప్ప జెప్పుకోనేవారు
.ఈయనకు ఆనేదికాడు రోజుకు పది పద్యాలైనా కావాలన్నంత ఆకలి .కాని గరువు మరీ
బతిమిలాడితే రెండు పద్యాలు రాసేవారంతే .రెండు నెలలో సుమతీ శతకం పూర్తీ చేశారు
.ఒక్క ఏడాదిలో ఎనిమిది శతకాలు బట్టీ పట్టేశారు .ఆ రోజుల్లో పద్యానికి అర్ధం చెప్పేవారు
కాదు .పిల్లలు అడిగే వారూ కాదు .అప్పుడు చదువు అంటే భాష రావతామే స్వచ్చంగా
,స్ఫుటం గా ఉచ్చరించటం మాట్లా డినా చదివినా ఎలా పలకాలే బాగా తెలిసేది .ఒరవడి
అంటే కాపీ రాయించేవారు దానితో దస్తూ రి బాగా కుదిరేది నోటి లెక్కలు ,వడ్డీ లెక్కలు
నేర్పేవారు బాల రామాయణం వల్లే వేయించేవారు .దస్తా వేజుల మతలబు ,భూమికోలతలు
,పంచాంగం చూసి మంచి చెప్పతంలగ్నాలు పెట్టటం కూడా వీధి బడిలో నేర్పేవారు
.భజనలు కూచి పూడి నాటకాలు ఊరిలో జరుగుతూ ఉంటె వెళ్లి శ్రద్ధగా వినే వారు చూసే
వారు నాటకం పూర్తీ అయ్యేసరికి తెల్లా రేది .అందులోని పాటలన్నీ నోటికి వచ్చేసేవి .ఒక
వేల పాత మర్చి పో తే స్వంత మాటలతో పూరించి పాడుకొంటూ ,తోటి వారితో
పాడించేవారు లక్ష్మీ కాంతం తిరునాళ్ళ లో పుస్త కాలు కొని చదివే వారు .పదమూడవ
ఏటికే వందలాది పద్యాలు నోటికి వచ్చేశాయి కనీసం వంద పాటలూ వచ్చాయి ఈ
విషయాలన్నీ లక్ష్మీ కాంతం గారే తమ రేడియో ప్రసంగం లో తెలియ జేశారు .అయిదవ
తరగతి వరకు చిట్టూ ర్పు లోనే చదువుకొన్నారు
సాహిత్యవిశేషాలు
1960 లో ఆగ్రా లో అఖిల భారత బెంగాలీ సభలు జరిగితే ప్రత్యెక అతిధిగా వెళ్లి మహా
భారతం విశిష్ట త మీద గంట సేపు అనర్గ ళం గా ఆంగ్ల ం లో ప్రసంగించి అందరిని ఆశ్చర్య
చకితుల్ని చేశారు .అక్కడి వాళ్ళు ‘’మీ ఆంద్ర దేశం లో చైతన్య ప్రభువు ప్రభావం లేదటగా
కృష్ణ భక్తీ మీకు తెలియదట గా ?’’అని అడిగత
ి ే లక్ష్మీ కాంతం గారు ‘’మీ చైతన్యుడి కంటే
ముందే మా మధుర కవి పో తన్న భాగ వతాన్ని రాశాడు. కృష్ణ భక్తిని ఇంటింటా
పాదుకోల్పాడు ఆయన పద్యాలు రాని తెలుగు లోగిలి లేదు ‘’అని చక్కని సమాధానం
చెప్పి వాళ్ళ కళ్ళు తెరప
ి ించారు .
ఆంద్ర ప్రభ వార పత్రికలో శ్రీ తిరుమల రామ చంద్ర ‘’మరపు రాని మనీషులు ‘’శీర్షిక తో
తెలుగు ప్రముఖులను గురించి రాస్తు న్నారు .ఆయన ఈయన ఇంటర్వ్యు కోసం వస్తే
‘’నాకు మీ ప్రచారం అక్కర్లేదు నా పనేదో నేను చేసుకు పో తున్నా ‘’అని నిష్కర్షగా చెప్పారు
.ఆయన వీరిపై వ్యాసం రాసి అందులో ‘’పింగళి వారికి ప్రచార సాధనం వారి శిష్యులే
.నూటికి నూరు పైసలా ఆయన ఆచార్యులు .నిజమైన ఉపాధ్యాయులు ‘’అని
ముక్తా యింపు ఇచ్చాడు .
కేంద్ర సాహిత్య ఎకాడమి కి ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ సభ్యులైనారు దాని అధ్యక్షుడు నెహ్రు
.ఒక మంచి పుస్త కానికి పురస్కారం ఇవ్వాలని కౌన్సిల్ మీటింగ్ లో పింగళి వారు సూచిస్తే
నెహ్రు అది అనువాద పుస్త కం కదా అంటే అనువాదం చేసిన తీరు వర్ణించి నెహ్రూ ను
ఒప్పించి పురస్కారాన్ని అందించారు .అప్పటి నుండే తెలుగులో అనువాదమైన వాటికి
పురస్కారాలివ్వటం ప్రా రంభ మైంది ఇది పింగళి వారి చలవే .
ఇరవై అయిదేళ్ళు యూని వర్సిటి స్థా యిలో ‘’ఆంద్ర సాహిత్య చరిత్ర ‘’బో ధించిన అనుభవం
పింగళి వారిది ఆయన రాసిన ‘’సాహిత్య శిల్ప సమీక్ష ‘’వంటి పుస్త కం న భూతో గా నిలిచి
ఆయన ప్రతిభకు గీటు రాయి అయింది దీనికి ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డు
వచ్చింది .కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు రాకుండా ఒక మంత్రి అడ్డు పడ్డా రని వారి
కుమారుడు సుందరం గారు రాశారు సాహిత్య శిల్ప సమీక్ష లో పరమ ప్రా మాణిక మైన
పారిభాషిక పదాల సృష్టి చేశారు లక్ష్మీ కాంతం గారు ‘’aesthetic art ‘’కు లలిత కళలు అనే
చక్కని మాటను వాడారు ‘’.climax’’పదానికి శిఖరారోహణం అన్నారు
కాటూరి వెంకటేశ్వరరావు గారితో కలిసి జంట కవిత్వం చెప్పారు .తొలకరి సౌందర నందం
రాశారు .కాటూరి వారు మరణిస్తే ‘’నాకు మిత్రు ల కంటే శత్రు వుఎ ఎక్కువ .ఉన్న ఒక్క
మిత్రు డూ వెళ్లి పో యాడు ‘’అని బాధ పడ్డా రు .గురువు వెంకట శాస్త్రి గారిని కాటూరి వారిని
స్తు తిస్తూ పింగళి వార్ చెప్పిన పద్యం చిరస్మరణీయం .
‘’ప్రేణత
ి సద్రసజ్నుడు పింగళి కాంతుని కావ్య శిల్ప ని –ర్మాణ దురీణ బుద్ధి గరిమంబున
కిర్వురే సాక్షులిమ్మహిన్
వాణికి వాణి యైన గురు వర్యుడు చెల్పిల వేంకటేశుడున్ ,-ప్రా ణము ప్రా ణమైన
గుణరమ్యుడు కాటురి వేంకటేశుడున్ ‘’ తెలుగు ఎకాడేమిలో పుస్త కాలు ఎలా ఉండాలి
అన్న దాని పై జరిగిన వాదో ప వాదాలలో పింగళి వారు ఒక రాజీ ఫార్ములా చెప్పి అందరిని
సంతృప్తి పరచారు ‘’మాత్రు భాషా గ్రంధాలలో సరళ గ్రా ంధికం ద్వితీయ భాషా గ్రంధాలలోశిష్ట
వ్యావాహారికం ఉండాలి ‘’అన్నది వారి గొప్ప సూచన. సంక్స్క్రుత వ్యాకరణాన్ని పింగళి
వారు ‘’ఒక కావ్యం చెప్పినట్లు చెప్పి మనో రంజనం కల్గిస్తా రు ‘’‘’అని ముఖ్య శిష్యుడైన
ప్రసాద రాయ కులపతి కీర్తించారు .ఆయన చెప్పే ప్రతి వాక్యం ‘’ఒక కావ్య శిల్పమే’’నన్నారు
కులపతి ..ప్రసద
ి ్ధ స్సహితీ వేత్త శ్రీ తంగిరాల సుబ్బారావు గారు వీరికి శిష్యులే పి హెచ్ డి
పరీక్షలో ‘’నన్నే చోడుడు ‘’పై తంగిరాల రాసిన వ్యాసం ఏంతో నచ్చి ‘’దీన్ని నా‘’దగ్గ ర
ఉంచుకొంటాను ‘’అన్న సంస్కార మూర్తి పింగళి . పద్దెనిమిదేళ్ళు ఆంద్ర విశ్వవిద్యాలయం
లో లెక్చరర్ గా రీడర్ గా పని చేసినా ప్రొ ఫెసర్ గా ప్రమోషన్ ఇవ్వనే లేదు .ఆ లోటు శ్రీ
వెంకటేశ్వర విశ్వ విద్యాలయం .తీర్చి ఆచార్య పదవినిచ్చి గౌరవించింది .
చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి ప్రధాన శిష్యుడు పింగాలి తన వెంటే ఎప్పుడూ తీసుకొని
వెళ్ళే వాత్సల్యం వారిది .శాస్త్రి గారిఉ మరణిస్తే అప్పటి దాకా ఆయన నిర్వహించిన ఆస్థా న
కవి పదవి ఖాళీ అయితే ఎవరిని నియమించాలన్న విషయం లో మంత్రి గోపాల రెడ్డి వీరి
దగ్గ రకు వచ్చి సలహా అడిగారు .అప్పుడు పింగళి ‘’మీ ఆస్థా న కవి పదవి మా గురువు
గారికి ఒక ‘’ఫుట్ స్టూ ల్ ‘’లాంటిది .నేనుద్దేశించిన వాజ్మయపు గద్దె అది కాదు ‘’అని చెప్పి
వేరేవారి పేరో సూచించారట .ఇంగ్లీష్ -తెలుగు నిఘంటువు ను నిర్మించిన ఘనత పింగళి
వారిది .అందులో ప్రయోగం అనువదించే పధ్ధ తి చూపి కొత్త మార్గ ం పట్టించారు .ఆంధ్రా
యూని వర్సిటి లో ఉద్యోగ విరమణ త్త ర్వాత ఇరవై ఏళ్ళు కవిత్వం జోలికే పో లేదు
1948 లో వెంకట శాస్త్రి గారిని ఆస్థా న కవిగా మద్రా స్ రాష్ట ్ర ప్రభుత్వం నియమిస్తే విజయ
వాడ లో గొప్ప సన్మాన సభ జరిపారు శిష్యులు .అప్పుడు కట్ట మంచి రామ లింగా రెడ్డి
మాట్లా డుతూ ‘’వెంకట శాస్త్రి గారు చేసన
ి సాహిత్య వ్యాసంగం అవధానాలు ఒక ఎత్తు
అయితే పింగళి లక్ష్మీ కాంతం అనే శిష్యుడిని తయారు చేసి ఆంద్ర విశ్వ విద్యాలయానికి
సమర్పించటం ఒక ఎత్తు ‘’అని శ్లా ఘించారు గురు శిష్యులిద్ద రికి గర్వకారణమైంది
‘’భూలోకం లో నువ్వు ఏమేమి పనులు చేశావో చెప్పు ?అని దేవుడు నన్ను ప్రశ్నస్టే
‘’కవిత్వం రాశా .నాటకాలలో రాజు పాత్రలు ధరించా అని తల ఎత్తు కొని చెబుతా .కొంత
కాలం ఉపాధ్యాయుడిగా పని చేశాను అని తల దించుకొని చెబుతా ‘’అన్నారట విశాఖ
పట్నం లో విశ్వ విద్యాలయం తన పదవీ విరమణ రోజున అందరూ ప్రశంశలు
కురిపిస్తు ంటేదీని భావమేమిటో తెలీక అందరూ బుర్రలు దిన్చుకోన్నారట .
శిష్య వాత్సల్యం చూపిస్తూ గురువు పింగళి వారి క్లా సు లో కూర్చుని ఆంధ్రా వర్సిటి లో
పాఠంవిన్నారు .బయటికి వచ్చి ‘’నా పేరు నిల బెట్టా డు మా శిషుడు .నేను ఊహించిన
దాని కంటే ఎన్నో రెట్లు పెరిగాడు నా ఊహకు అంద నంత ఎదిగాడు ‘’అన్నారు గురువు
గారు ..భారత ఉప రాష్ట ్ర పతి సర్వేపల్లి రాదా కృష్ణ న్ 1957.లో విజయ వాడ
వచ్చినప్పుడు పింగళి వారు కనపడక పొ తే వారెక్కడ అని నిర్వాహకులను నిలదీశారట
.ఆయనకు ఈయనతో ఇంట అను బంధం ఉందని తెలియని నిర్వాహకులు పింగళి వారిని
ఆహ్వానిన్చనే లేదట అందుకని పింగళి రాలేదు
క్లా సులో పాఠాలు చెప్పా టానికి వెళ్లి నప్పుడు చెప్పులు క్లా స్ బయటే వదిలేసి ఒక
దేవాలయం లో ప్రవేశిస్తు న్న భావం తో లోపలి వెళ్లి చెప్పేవారు .చేతిలో పుస్తా కం కానీ
చిన్న కాగితం కాని ఉండేది కాదు. గంట సేపు గంట కొట్టినంత పకడ్బందీ గా ఆరోజు
విషయాన్నిసమయం లో పూర్తీ చేసి బయటికి వచ్చే వారు ఇది అందరికి ఆదర్శం
కావాల్సిన విషయం పింగళి వారు యూని వర్సిటి లో చూపించిన తయారు చేసిన పాఠ్య
ప్రణాళిక అనేక విశ్వ విద్యాలయాల్లో యాభై ఏళ్ళు అవిచ్చిన్నం గా చూపుడు వేలితో
శాసించి,కొనసాగింది అది ఆయనకు గొప్ప గర్వ కారణం .ఆయనకే కాదు మనకూ.ఆయన
శ్రీ వెంకటేశ్వర భక్తీ పై మాట్లా డుతూ ‘’చక్రా ంకితాలు లేని సహజ వైష్ణవులు లక్ష్మీ కాంతం
‘’అన్నారు ఆచార్య కోగంటి సీతా రామాచార్యులు .ఇంతకంటే కితాబు వేరొకటి ఉంటుందా
? .Johnstone ‘’ఇంగ్లీష్ పాఠాలు ఎలా చెప్పేవాడో అలాగే పింగళి తెలుగు పాఠాలు అంత
గొప్పగా ,సొ గసుగా చెప్పేవారు .కాటూరి వారిది శ్రీ వత్స గోత్రం ఇది ఎర్రన గోత్రమే .పింగళి
వారిది గౌతమ్ గోత్రం తిక్కన సూరన గారిదీ ఇదే గోత్రం
ఉయ్యూరు దగ్గ ర తోట్ల వల్లూ రు జమీన్ లో వేణు గోపాల స్వామి ఆలయం లో రాజా
బొ మ్మదేవర సత్య నారాయణ ప్రసాద్ కవి సమ్మేళనం ఏర్పాటు చేసే వారు .లక్ష్మీ కాంతం
గారికి ప్రత్యెక అవకాశమిచ్చే వారు ఆయన స్వీయకవితలను చదివింప జేసి ఆయన తోనే
ఇంగ్లీష్ లోకి తర్జు మా చేయించి ఆయనతో నే చెప్పించేవారు భూరి సమ్మానం
అందించేవారు .ఇక్కడే మూడు సార్లు శాతావదానమూ చేశారు .పింగళి –కాటూరిజంట
ముదునూరు లో శతావధానం చేశారు
నాటకాను భవం
పింగళి వారి నాటక రంగ ప్రవేశం యాదృచ్చికం గా జరిగింది గురువు గారితో ఒక ఊళ్ళో
పాండవ ఉద్యోగ విజయ నాటక ప్రదర్శనకు వెళ్ళారు అనుకోకుండా ధర్మ రాజు పాత్ర దారికి
జబ్బు చేసి నటించలేకపో యాడు గురువు శిష్యుడిని వేషం కట్ట మన్నారు .అంతే రంగం
లోకి దూకారు అద్భుతం గా నటించి మెప్పించారు ఇలా అరంగేటం్ర కాదు తెరంగేటం్ర చేశారు
.కంతా భరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లోరాజ నరసింహుడు ,ప్రతాప
రుద్రీయం లో విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస
మంత్రి ,మృచ్చకటికం లో చారుదత్తు డు వేషాలను గొప్పగా నటించి రక్తి కట్టించారు రాజ
సింహ పాత్ర్సకు బంగారు పథకం పొ ందారు కవిత్వం లోనే కాక నాటకం లోను తరిఫీదు
నిచ్చే వారు గురువు వెంకట శాస్త్రి ఆయన రాసిన నాటకాలే ఎక్కువ .ఆయన శిష్యులు
వేషం వేస్తు న్నారంటే నటులకు గౌరవం పెరిగింది నాటక కళకు, నటులకు గౌరవం తెచ్చారు
శాస్త్రి గారు
‘’పింగళి అనుకరిస్తూ వెంట తిరిగే వాడిని ‘’అన్నాడు విశ్వనాధ .ఆంధ్రా యూని వర్సిటి
సెనట్
ే సభ్యులు గా చాలా కాలం ఉన్నారు .1947 లో మళ్ళీ పో టీ చేసి ఒడి పో యారు.
వేయి పడగలు నారాయణ రావు నవలలకు దేనికి మొదటి బహుమతి ఇవ్వాలి అని
యూని వర్సిటి లో వివాదం వస్తే పింగళి వారితో సహా నారాయణ రావు కే మొగ్గా రు .కాని
రాజా విక్రం దేవ వర్మ వేయి పడగలు కు మొగ్గా రు .చివరికి రాజా వారి ఆర్ధిక సాయం
ఇద్ద రికి పంచారు .
‘’ నాగురించి ఎవరూ ఏమీ రాయక్కర నేనే రాసుకొంటాను’’అని చెప్పి ఆత్మ కధను ‘’ఆత్మ
లహరి ‘’గా రాసుకొన్న గడసరి పింగళి .తరతరాలుఆ వీరితో బాటు వీరి వంశం
సూర్యోపాసకులే
‘’విశ్వనాధ కు అన్న వంటి వాడిని .ఈ మధ్య రైలు లో బందరు దాకా ఇద్ద రం కలిసే
ప్రయాణం చేశాం దూరమైన హృదయాలు దగ్గ రయ్యాయి .ఇద్ద రం తాటి తేగలు కొనుక్కుని
తిన్న విషయం గుర్తు కు తెచ్చుకోన్నాం ‘’అన్నారు పింగళి విశ్వనాధ షష్ట పూర్తీ
సన్మానసభలో .దీనికి సమాధానం గా విశ్వనాధ ‘’కవిత్వపు ముఖ్య గుణాలన్నీ పింగళి
,రాయప్రో లు ల నుండే నేర్చాను .ఆ తర్వాత ‘’నేనే వాళ్ళ కంటే గొప్ప వాణ్ని
అనుకోన్నానను కోండి’’ బందర్లో అందరితో బాటు నేను ఆయన్నే అనుకరించాను ‘’అని
గర్వం గా ధీమాగా చెప్పాడు విశ్వనాధ పింగళి కంటే ఏడాది రెండు నెలలు చిన్న వాడు .
‘’’’భావంబున కోరుదు –భవ్యా వేశుడనైన-సమయ మందున –నాయీ జీవుడు నిర్జర
తటినీ ప్లా వితుడ నయి –భాను మండలము చొరబారన్ ‘’అని తన కవితా వేష లక్షణాన్ని
,తన జీవిత లక్ష్యాన్ని చాటుకొని తానూ ఆరాధించే ఆ సూర్య మండలం లోకి చేరాలనే కోరిక
ను చెప్పుకొన్నారు అంటే దుర్నిరీక్షుడు గా వెలిగి పో యారు పింగళి లక్ష్మీ కాంతం గారు .
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారు ఆంద్ర విశ్వ విద్యాలయం లో గొప్ప తెలుగు
అధ్యాపకులు అని రీడర్ అని ఆయన క్లా సుల్లో చెప్పిన నోట్స్ ను వేలాది కాపీలు
విద్యార్ధు లు చదివి ఉత్తీ ర్నులయ్యారని వెంకట శాస్త్రి గారి ప్రధాన శిష్యుల్ని గురువు గారితో
కలిసి ఎన్నో అవధానాలు చేశారని ,ఆయన కాటూరి వెంకటేశ్వర రావు గారితో జంట
కవిత్వం చెప్పి ''సౌందర నందం ''అనే సుందర కావ్యాన్ని రచించారని ,తొలకరి ని ని కూడా
ఇద్ద రు కలిసే రాశారని ,తిరుమల తితిరుపతి దేవస్తా నం వారి విశ్వవిద్యాలయం లో వారు
ప్రొ ఫెసర్ గా పని చేశారని,స్వయం గా సాహిత్య శిల్ప సమీక్ష రాశారని అలానే
కుమారవ్యాకరణం విద్యార్దు లకోసం రాశారని అందరికి తెలుసు .కాని తిరుపతి యూని
వర్సిటీలో ''దీన్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ''పొ ందిన తోలి తెలుగు ప్రొ ఫెసర్ పింగళి వారే
నని,,తెలుగు వాజ్మయ చరిత్ర అసమగ్రం గా రాశారని దాన్ని ఆ తర్వాతఅకాడెమి పూర్తీ
చేసి ప్రచురించింది అని అతి కొద్ది మందికే తెలుసు .పింగళి వారు ఎంతో అద్వితీయ నాటక
రంగ నటులని కొన్ని పాత్రలను వారు న భూతో గా నటించారు అన్న సంగతి ఎక్కువ
మందికి తెలియక పో వచ్చు ..పింగళి వారి రంగస్త ల నటనా కౌశలాన్ని గురించి వివరం గా
తెలియ జేయటమే ఈ వ్యాసం లో నా ఉద్దేశ్యం .
పింగళి వారికి''దేవ గాంధారి ''రాగం అంటే చాలా ఇష్ట ం .. మోహన ,కేదార గౌళ ,గౌరీ
,కళ్యాణ రాగాలన్నా ఆయనకు అమిత మోజు ఆ కం ఠానికి మాత్రం దేవగాంధారి బాగా
నప్పింది పాండవ విజయం నాటకం లో అభిమన్యు వధ ఘట్ట ం లో అంతా కరుణ రాసం
విస్త రించి ఉంటుంది అర్జు నుడు కర్ణు డిని చంపకుండా వచ్చినప్పుడు సంభాషణలు రస
వత్త రం గా ఉంటాయి. ఆ సీన్ లో పింగళి వారు అద్భుత నటన ప్రదర్శించి సెహబాస్ అని
పించుకొన్నారు తిరు వెంగళా చార్యులు అనే గొప్ప నటుడు ..''కరండక వేషం ''వేసే వారు
.లక్ష్మీ కాంతం గారు ఈ ఘట్ట ం లో చూపిన విషాదం అందరిని కళ్ళ నీరు పెట్టించేవి ..
ద్రో ణ వధ లో కృష్ణా ర్జు నులు ధర్మ రాజు ను అబద్ధ ం చెప్ప మని బల వంత
పెడతారు .''వొడ బడడీ ప్రు దాగ్ర తనయుండు అనృతమ్మువచింప ''అంటూ కోపం లో
ధర్మజుడు లేచి పో తాడు అంతకు ముందు విషాదం చూపిన చూపిన పింగళి వారు
విషాదం వదిలి కాల రుద్రు నిగా మారి నిష్క్రమిస్తా రు మళ్ళీ వచ్చి .''అశ్వత్థా మ హత
కుంజరః ''అని అయినా అనమని పట్టు బడతాడు కృష్ణు డు ససేమిరా అననంటాడు నేను
అబద్ధ మాడాను నేనేక్కడికైనా వెళ్లి పో తాను అంటదు ధర్మ రాజు ఈ సందర్భం లో . ధర్మ
రాజు
'' ''ఏను అసమర్దు దన్ ధరణి ఎలాగా జాల తపో నిరూఢికై -కానన సీమకుం జనియెద
కర్ణు ని ద్రు న్తు వో ,కర్ణు ని చేతనే
ప్రా ణము కోలు పో యేదవో,భండన భూమి పరిత్యజించుడువో -పూనిన మానమున్
విడిచి పో యి సుయోధను నాశ్ర యింతువో ''అని తిరుపతికవుల పద్యం పాడేటప్పుడు
కూడా ప్రేక్షకులు కంట తడి పెట్టె వారు చివరికి తమ్ముడు అర్జు నుని లెవ దీసి మన్నింపు
మని కన్నీటితో కౌగ లించుకోవటం తో ఆ రంగం లో కాంతం గారి నటనా కౌశలం పతాక
స్తా యి నందు కొంటుంది ఇంతటి మహా నటుడు ఆంద్ర దేశానికి లభించి నందుకు బందరు
పౌరుల ఆనందం వర్ణనా తీతం. ధర్మ రాజు పాత్ర వారికి అజరామర కీర్తి సాధించి
పెట్టింది ఆయన్ను అపర ధర్మ రాజు గా భావిం చే వారు. నట జీవితం లోనే కాదు నిజ
జీవితం లోను అబద్ధ ం ఆడని అపర సత్య సంధులు పింగళి వారు .
''చతురంబో ది పరీత మైన ధరణీ చక్రంబు ''అనే పద్యం ,''చచ్చిరి సో దరుల్ సుతులు
''పద్యం పాడినా రస ప్లా వితమయ్యే వారు రసిక లోక జనం ధర్మజ పాత్ర పింగళి
వారు వెయ్యటం ఎలా జరిగిందో తెలియ జేసే సంఘటన ఒకటి ఉంది చెళ్ళ పిళ్ళ వారి
ఆధ్వర్యం లో ఒక ఊళ్ళో పాండవ ఉద్యోగ విజయం నాటకం జరుగుతోంది. ధర్మ రాజు పాత్ర
దారికి జబ్బు చేసి రాలేదు .శాస్త్రి గారు ఆ పాత్రను తనతో బాటు వచ్చిన పింగళి వారిని
వెయ్యమని ప్రో త్స హించారు .వెంటనే సంకోచించకుండా వెయ్యటం అందరి మెప్పు
పొ ందటం జరిగి పో యింది .అప్పటి నుంచి ధర్మ రాజు పాత్ర వేస్తు న్నారు .
ఒక సారి రాజ మండ్రి లో ఈ నాటకాన్ని వేస్తు న్నారు ,నాటకం మధ్యలో వడ్డా ది
సుబ్బా రాయ కవి (వసు రాయ కవి )లేచి నిల్చుని ''ఎవరు నాయనా నువ్వు "?అపర
ధర్మ రాజు లాగా ఉన్నావు ''అని అన్నారట. లక్ష్మీ కాంతం గారు స్టేజి ముందుకొచ్చి
అందులో భీమ పాత్ర దారి అయిన తన అన్న గారు నరసయ్య గారి ని వేలు పెట్టి చూపిస్తూ
''వీర రసావ తారుడని విశ్రు తి కెక్కిన నాటకుండువా-క్శూరుడుమానృసిమ్హు నకు
కూరిమి తమ్ముడ
వీర ,శోక ,శృంగార రస ప్రధానముల నాయక వేష ధరుం డ ,సత్కవిన్ -పేరున
కేను కాంతుడ పవిత్రపు వంశ జాతుడ''న్
అని ఆశువుగా తనను పరిచయం చేసుకొన్నారు . మహేంద్ర పండితులంతా సెహబాస్
అని మెచ్చుకొన్నారు . నరసయ్య గారు ఉబ్బి తబ్బిబ్బు అయి లోపలకు వెళ్లి తమ్ముడిని
ఆప్యాయం గా కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. నరసయ్య గారినటనకు
బంగారు గంటల వెండి గదను బహూకరించారు నరసయ్య గారు ఆంజనేయ ఉపాసకులు
కూడా ..''సంపూర్ణ మహాభారతం ''అనే నాటకం రాసి ప్రదర్శించారు కూడా .
కాంతం గారు స్పుర ద్రూ పి అయిదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తు మనిషి.
విశాలమైన పద్మ పత్రా ల వంటి కనుదో యి ఉత్త మ లక్షణ సమన్వి.తులు.పలుచని చర్మ
ఉండటం వల్ల ధీరో దాత్త గుణాలున్దేవి .. వారి జీవితమూ కరుణ రస ప్రధానమే అందుకే
కరుణ తో ఉన్న ధీరో దాత్త పాత్రలు ఆయనకు మరీ అచ్చోచ్చాయి .రాయల్ కంపెని మూత
పడింది .ఆంద్ర సభ అనే సంస్థ ఏర్పడింది బందరులో. దీనిలో అంతా ఉద్యోగస్తు లే మెంబర్లు
.ముంజులూరు కృష్ణా రావు పింగళి వారు దీనికి సారధులు .ముత్త రాజు వెంకట
సుబ్బారావు గౌరవాధ్యక్షులు. వీరు గయోపాఖ్యానం .,పాడుక ,కంఠా భరణం ,రస పుత్ర
విజయం ,మ్రు చ్చ కటిక ,ముద్రా రాక్షసం ,ప్రతాప రుద్రీయం ,చిత్ర నళీయం ,మొదలైన
నాటకాలు ఆడారు .
-చివరి భాగం
పింగళి వారు గయోపాఖ్యానం లో కృష్ణు డు ,పాదుకా పట్టా భిషేకం లో భరతుడు
,కంఠాభరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లో రాజసిమ్హు డు,ప్రతాప రుద్రీయం లో
విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రి ,మ్రు చ్చ
కటికం లో చారు దత్తు డు వేషాలు ధరించి అన్నిటికీ గుర్తింపు తెచ్చుకొన్నారు .రాజ సింహ
పాత్రకు పో టీలలో బంగారు పతకం గెలుచుకొన్నారు .ఈ పో టీని పురాణం సూరి శాస్త్రిగారే
నిర్వ హిమ్చారు . శాస్త్రి గారు పింగళి వారికి’’ రాయల్ పాట్రన్ ‘’అయ్యారు .రాజ సింహ పాత్ర
వేషం లో ఖడ్గ ం ధరించి కనీ పిస్తే వీరావతార మూర్తిగా భాసించే వారు .ముద్రా రాక్షసం లో
రాక్షస మంత్రిగా ఆయన చూపిన అభినయం లోకోత్త రం గా ఉండేది .చందన దాసు ముఖం
చూడలేని జన్మ ఎందుకు అని పరితపించే ఘట్టా న్ని అద్భుతం గా పండించేవారు. కోపం తో
మళ్ళీ కత్తి చేత బూని కన్నీరు ఓడుస్తూ ‘’ఆహా !కస్ట మెంత కష్ట ము ‘’అంటూ మూడు పేజీల
డైలాగులను భావ గర్భితం గా చెప్పి ,’’కాలము కాదు ఇది కత్తి కి ‘’ఆని బాధ పడుతూ
తనకు దేహ నాశనమే శరణ్యం అని దీనం గా బాధ పడి మళ్ళీ కత్తి తో
భయపెడుతూ నిష్క్రమించే సన్నీ వేశాలలో పింగళి వారి నటన అజరామరం అని వర్ణించ
టానికి వీలుకాదని ఆ నాడు అందరు మెచ్చే వారు .
పాదుక నాటకం లో భరతుడు వేస్తూ సంభాషణలను తానె రాసుకొనే వారు కాంతం
గారు .మేన మామ ఇంటి నుంచి అయోధ్యకు తిరిగి వస్తు పట్నం అంతా చిన్న బో యినట్లు
కనిపించటం చూసి ఏదో కీడు జరిగిందని మనసులో శంకించే సందర్భం లో వారు
రాసుకొన్న సంభాషణలు రసవత్త రం గా కరుణ రస స్పోరకం గా ఉండి చూచే వారిని చలింప
జేసి గుండెలు పిండించేవి . .
పురాణం సూరి శాస్త్రి గారు తమ ‘’నాట్యాంబు జం ‘’లో ‘లక్ష్మీ కాంతం ’రాజ సిమ్హు ని వీర
రస పుత్ర గుణాలు యధో చితం గా ప్రదర్శిం ఛి పరిషత్ వారి స్వర్ణ పతాకాన్ని గెలుపొ ందారు
.శాంత స్వభావము గల ధీర నాయకుల వీరావేశము లెస్సగా అభినయిన్చును ధర్మ రాజు
గుణాభినయం లో లక్ష్మీ కాంతాన్ని మించిన నటుడు లేడు .రాక్షసుని స్వభావం అంతా
వాని ఆర్యా వర్త భూచరణ సామర్ధ ్యము లక్ష్మీ కాంతము చే చక్కగా ప్రదర్శింప బడింది .కదా
సందర్భాన్ని విమర్శించుకొని తనకు ఏ పాత్ర తగునో ,దానినే గైకొని పాత్ర సాదృశ్యము
నొంది నేర్పు యేర్పడ అభినయించు లక్షణములు లక్ష్మీకాంతమునకే కలవు ‘’అని
ప్రశంసిస్తూ రాశారు .
‘’సాహితీ వైదగ్ధ్య సహిత నాటక కళా శోభి పింగళి ధర్మ సూనుడొ కడు ‘’అని కవి పాదుషా
పువ్వాడ శేష గిరిరావు గారు బందరు నటులను మెచ్చుకొంటూ పింగళి వారి గురించి
అన్నారు ..మల్లా ది రామ కృష్ణ శాస్త్రి గారు కృష్ణా పత్రికలో ‘’నా కవి మిత్రు లు ‘’అనే వ్యాసం
లో ‘’ఆ కాలం లో పింగళి వారితో చెలిమి చేసిన వారు ఏమండీ అంటూ ప్రా రంభించి ఒక
వారం లోనే యేమిరా అంటూ మార్పు చెందే వారు .అయన అతి గంభీరులు, సింహము
వంటి వారు .అయన దగ్గ రకు వెళ్ళుటకు భీతి చెందే వారు .ధైర్యము తో దగ్గ రకు చేరిన
వారు మరల తిరిగి అవతలకు పో వుట అనేది ఉండేది కాదు ‘’అని పింగళి వారి వ్యక్తిత్వాన్ని
గొప్ప గా ఎస్టిమట్
ే చేశారు .ఇదీ పింగళి వారి సౌజన్యం .
కవి అవధాని ,సాహితీ దిగ్దంతులు ,విమర్శనా సామ్రా ట్ ,సాహిత్య శిల్ప వేత్త
,అభినయ సూరి ,కావ్య నిర్మాత ,సాగర సమానప్రతిభా సంపన్నులు ,ఉత్త మ దేశికులు
అత్యుత్త మ శిష్యులు ,జంట కవిత్వకవి శేఖరులు ,మిత భాషి ,గంభీర స్వభావులు ,భక్తీ
భావ తత్పరులు ఆచార్య వరేన్యులు,డీన్,వాజ్మయ చరిత్ర కారులు ,పాఠ్య పుస్త క రచనా
సలహా
దారులు,వ్యాకరణ కర్త ,శ్రీ పింగళి లక్ష్మీ కాంతం అన్నిటా సర్వ సమర్ధు లని పించుకొన్న
పుంభావ సరస్వతి .
కృష్ణా తీరంలో సాహిత్య కెరటం-శ్రీ పెద్దిభొట్ల -రమ్యభారతి లో నా వ్యాసం
కృష్ణా తీరంలో సాహిత్య కెరటం
ఆ సంఘటనే నాలో ఆలోచన రేకెత్తి ంచింది 'సుమారు 50 ఏళ్ళ క్రితం కృష్ణా నదికి
విపరీతంగా వరదొ చ్చింది. వరద ఉధృతి చూసేందుకు అందరితో పాటు నేనూ నది ఒడ్డు కు
వెళ్ళాను. ఆ సమయంలో రాయలసీమకు చెందిన ఓ ఇరవై ఏళ్ళ యువకుడు నా పక్కనే
నిలబడి వరద ఉధృతిని తిలకిస్తు న్నాడు. అతను నాతో మాట కలుపుతూ 'ఇంత నీరు
ఎప్పుడూ చూడలేదు' అంటూ ఆశ్చర్యం వ్యక్త ం చేశాడు. అతను అలా ఆశ్చర్యపో యిన
సంఘటన నాకు వింతగా అనిపించింది. దానినే కథాంశంగా చేసుకుని 'నీళ్ళు' అనే కథను
రాశాను. కొన్నాళ్ళకు కృష్ణ లంక ప్రా ంతానికి చెందిన ఓ ముదుసలి తన మనుమడితో
తనకు ఓ సినిమా చూడాలని ఉందని ఆ సినిమా ఊళ్ళో ఆడుతుంటే తనకు చెప్పమని
కోరింది. కొన్నాళ్ళకు ఆ సినిమా ఓ పాత కాలపు థియేటర్కు వచ్చింది.
ఆమె సినిమాకు వెళ్ళింది. విశ్రా ంతి తరువాత వచ్చే సన్నివేశం కోసం ఎంతో ఆత్రంగా
ఎదురు చూస్తో ంది. తీరా ఆ సన్నివేశం వచ్చే సమయానికి ప్రింట్ నలిగిపో యి ముదుసలి
చూడాలనుకున్న సన్నివేశం మసకబారిపో యి కనిపించలేదు. ఆమె చాలా బాధ పడింది.
కారణం.. ఆ సన్నివేశంలో ఆమె భర్త ఓ చిన్న వేషం వేశాడు. ఇప్పుడు ఆమె భర్త జీవించి
లేకపో వడంతో అతన్ని తెరపై చూసుకుని ఆనందించాలని ఆమె ఆశించింది. ఆ చిన్న కోరిక
తీరలేదు. ఇది తెలిసిన నేను అదే మానవ సంబంధాన్ని కథాంశంగా తీసుకుని 'ముసురు'
కథను రాశాను.' అని తన రచనా విశేషాలను వివరించారు.
అప్రతిహతంగా సాగిన రచన నాటి నుంచి పెద్దిభొట్ల వారి రచనా వ్యాపకం అప్రతిహతంగా
సాగుతూనే ఉంది. సుమారు 12 నవలలు, 200 పైగా కథలు రాశారు. అన్నీ ఆకాశవాణిలో
ప్రసారమెన
ౖ వే. చాలా రచనలు కనుమరుగయ్యాయని అవి ఎక్కుడ ఉన్నాయో కూడా
తనకు తెలియదని ఈ 75 ఏళ్ళ సాహితీ పిపాసి చెప్పారు.
సరస్వతీ పుత్ర శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు 'శివ తాండవం ''అనే అద్భుత
కావ్యాన్ని రాశారు .వీరిది శ్రీకృష్ణ దేవ రాయల గురు పాదు లైన శ్రీ తిరుమల తాతాచార్యుల
గారి వంశం .పండిత వంశామూను .14 వ ఏటనే ''పెనుగొండ లక్ష్మి 'అనే కావ్యాన్ని రాశారు
.వీరు విద్వాన్ పరీక్ష రాసినప్పుడు ఆ కావ్యమే వీరికి ''పాఠ్య గ్రంధం ''గా వుంది .అదొ క
ఆశ్చర్య కర మైన సంఘటన.''ఒక కవి తాను రాసిన పుస్త కం పై తానే పరీక్ష లో జాబు
రాయటం'' ప్రపంచ చరిత్ర లో ఎక్కడా చూడ లేదు .అది అరుదైన సంఘటన .ఆ గౌరవం
ఆచార్యుల వారికే దక్కింది .వీరి సంస్క్రుతాన్ద్రా న్గ్ల భాషా పాండిత్య వైభవం చూసి కంచి కామ
కోటి peethaadhipatulu శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రు లు వీరికి ''సరస్వతీ పుత్ర 'బిరుదు
ను ప్రదానం చేశారు .'భావ కవి చక్ర వర్తి ''బిరుదునూ పొ ందారు .100 కు పైగా గ్రంధాలు
రాశారు .15 భాష లలో అనర్గ ళం గా మాట్లా డ గలిగిన దిట్ట పుట్ట పర్తి వారు .ఆయా
భాషలలో కవిత్వమూ చెప్పి మెప్పించారు .శ్రీ ఆచార్యుల వారు 1914 మార్చ్ 28 న
అంత పురం జిల్లా పెనుగొండ తాలూకా ''పెయ్యేడు '' లో జన్మించారు .
పెండ్లి -పెటాకులు
19 ఏళ్ళ కే పెళ్లి అయింది .ఆ రోజే అత్త గారు టపా కట్టింది .రెండ్రో జుల తర్వాత
భార్యబాల్చీ తన్నేసింది .''పెళ్ళేమో కాని ,కర్మలు చేయాల్సిన ఖర్మ పట్టింది ''అని అంత
విషాదం లోను ,ఆయన చమత్కరించారు .ద్వితీయం చేసుకొన్నారు .ఆమె పంచ కావ్యాలు
,వ్యాకరణం పూర్తి చేసన
ి విదుషీ మణి .ఆవిడే ఇంటి వద్ద శిష్యులకు పాఠాలు చెప్పేది
.వివిధ భాషా సాహిత్యాలను ఆస్వాదిన్చటమే ఆచార్యుల వారికి ఇష్ట మైన మృష్టా న్న
భోజనం .తులసీదాస్ ,సూరదాస్ వగైరా ఉత్త ర దేశ కవుల ప్రభావం వీరిపై ఎక్కువ
.సర్వజ్ఞు డు ,బసవేశ్వరుడు మొదలైన శైవ కన్నడ కవులంటే ఆరాధ్యభావం ఆచార్యులకు
.ఆళ్వార్లు నాయనార్ల మాధుర్య భక్తికి ముగ్ధు లవు తారు .ఇవన్నీ ,వారి నిత్య సాధనాలు
అంటే మనం ముక్కు మీద వేలు వేసు కోవాల్సిందే.
నిజం గా పుట్ట పర్తి వారికి అశేష శేముషీ వైభవం కల్గించింది వారి ''శివ తాండవం ''అనే
కావ్యం .శివా ,శివుల నాట్య హేల ను ,హృదయ రంగం మీద ప్రదర్శించిన మహా కవులు
వారు .అందులో భావ సౌందర్యం ,ధ్వని ,సంగీత ,నాట్య మేళ వింపు ,అద్భుతం గా
సమ్మేళనమై ,రస ఝరి లో ఓల లాడించింది. వారి ప్రతిభకు ఆ కృతి పట్టా భి షేకమైంది
.దీన్ని వారు ''ప్రొ ద్దు టూరు ''అగస్త్యేశ్వర ఆలయం '' లో శివునికి ,రోజూ ,108 ప్రదక్షిణాలు
చేస్తూ , అభిషేకం చేసి ,15 రోజుల్లో పూర్తి చేశిన కవితా దురంధరులు .ఇక్కడ ఆశ్చర్యం
ఏమిటంటే ''పుట్టు వైష్ణవుడు -బట్ట కట్ట లేని దిగంబర పరమేశ్వరునిపై ,పరమాద్భుత మైన
కృతి చెప్పటం ''.
శివ తాండవం లోని విశేషాలను తెలుసు కోవటానికి వేచి ఉండాల్సిందే
శివ తాండవం
శ్రీ పుట్ట పర్తి వారి ''శివ తాండవం ''కావ్యాన్ని చదివి ,విని ప్రముఖ హిందీ రచయిత
''దినకర్ '',మళయాళ కవులు పులకించి పో యారు .అందులోని శబ్ద మాధుర్యానికి విశేషం
గా ఆకర్షితు లయారు .శివ తండ వాన్ని ,ఆచార్యుల వారు తమ స్వంత గొంతు తో
వినిపిస్తు ంటే ,మన మనో నేతం్ర ముందు ,ఆ పరమ శివుని తాండవ నృత్య కేళీ వినోదం
సాక్షాత్కా రిస్తు ంది .అంతటి ధన్య జీవి వారు .శివ తాండవం సమస్త జీవ కోటికీ
,పరమానందాన్ని సమ కూర్చేది .''తపశ్వి ''అయిన కవి మాత్రమే రాయ గలిగిందీ
అనుభవించి ,అనుభవింప జేయ గలిగిందీ .''నాన్ రుషి హ్ కురుతే కావ్యం '' ''అన్నది ఈ
సరస్వతీ పుత్రు లకు చక్కగా అన్వ యిస్తు ంది .వారి మనో గొచరం కాని విష్యం లేదు
.అందుకే ఆ కావ్యం మహో న్నత మైంది .అగస్త్యేశ్వర స్వామి ని ఉపాసించి ,తాపసి
లక్షణాన్ని అద్భుత కావ్య సృష్టి చేశారు .శివ కేశవులకు భేదం లేదని చూపారు .శివా
లాస్యమే గిరిజా దేవి .-పార్వతీ మాత .అర్ధ నారీశ్వరి .తాండవ శివుని శరీరం లో ఆమె అర్ధ
భాగం .
''వాగార్దా వివ సంపృక్తౌ ,వాగర్ధ ప్రతి పత్త యే --జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
''అని కవి కుల గురువు కాళిదాసు వర్ణనను అనుసరించి ,ఈ కావ్యం లో ఆచార్యుల వారు
,అర్ధనారీశ్వర తత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు .అందుకే కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ
చంద్ర శేఖర యతీంద్రు ల వారు తమ నిత్య పారాయణం లో భాగం గా ''శివ తాండవం ''ను
గ్రహించారు .ఎంతటి అదృష్ట ం ఆచార్యుల వారికి -ఎంతటి గౌరవం కావ్యానికి కలిగిందో
వింటేనే ఒళ్ళు పులకరిస్తు ంది .అంతటి విశిష్ట కావ్య మరీ మళాలను మీకు అందించే కృషి
నే నేను చేస్తు న్నాను .ఆ తాండవ లీలా వినోదం లో మనం అందరం భాగ స్వామ్యులం
అవుదాం .ఆ కేళీ విలాసం లో లీన మవుదాం .ఆ అద్భుత రాసా వేశాన్ని పొ ందుదాం
.అలౌకిక ఆనంద పారవశ్యాన్ని అనుభ విద్దా ం .పద ఛందస్సు లో సరస్వతీ దేవి పాద
పద్మాలకు సమర్పించిన ఆ సరస్వతీ పుత్రు ని ,సాహితీ మహత్తు ను రుచి చూద్దా ం .
తాండవ ప్రత్యేకత
శ్రీ పర మేశ్వరుడు నట రాజు అవతారం దాల్చి ,నృత్యం చేస్తు ంటే ,అఖిల భువనమే ఒక
రంగస్త లం గా మారి పో తుంది .అర్ధా ంగి పార్వతి ఆనంద పారవశ్యం తో వీక్షిస్తు ంది
.ధమరుకం చేతిలో మోగుతూ వుంటే ,గంధర్వులు గంధర్వ గానం ఆల పిస్తు ంటారు .చర్మ
వసన దారి అయిన శివుని మెడలో సర్ప హారాలు అందుకు తగిన విధం గా ఊగుతూ
నర్తిస్తా యి .పాదాలు వ్యత్యస్త ం గా ,నర్తించే ఆ భంగిమ ప్రపంచ కళా జగత్తు లో మరెక్కడా
లేదు .నట రాజ మూర్తి భార తీయ శిల్ప కళ కే శిరో భూషణం .ఆ నృత్య భంగిమకు
పాశ్చాత్య పండితులే అబ్బుర పది పో యారు .ఆ నట రాజ స్వామిని గురించి డాక్టర్ జార్జి
అరండేల్ '' when shall I see thou o lord ?When shall thou deem me worthy to
have vision Thy holy daance /o thou who are the lord of universe ,who art
clothed witha infinite space who holdeth very infinity itself within thy grasp
who art the lord of dance of universe and of worlds who art very bliss of
life ?''అని పొ ంగి పో తారు
.
భారతీయ నృత్యం దైవాన్ని ఆశ్ర యించింది .ఒక నృత్యమేమిటి ?సకల కళలు అంతే
.ఆత్మ ప్రబో ధం చేసి ,అంతర్ముఖ సౌందర్యం తో ,ఆముష్మికాలై ,బ్రహ్మానందాన్ని కల్గిస్తు ంది
నాట్యం .భారత దేశం లో నృత్యానికి ,నాట్యానికి దగ్గ ర సంబంధం వుంది .ఒక భావాన్ని
స్పష్ట ం చేయ టానికి గానం తోనూ ,వాద్య సమ్మేళనం తోనూ ,చేసేది నృత్యం .దీనిలో
ఆహార్యం ,ఆంగికం ,వాచికం ,సాత్వికం అనే నాలుగు విధాల అభినయాలున్నాయి
.భారతీయ నృత్యం లో పురుషులు చేసే నృత్యాన్ని ''తాండవం 'అంటారు .ఇది చాలా
ఉద్ధ ృతం గా ,పటిష్టం గా వుంటుంది .స్త్రీలు చేసేదాన్ని ''లాస్యం ''అంటారు .ఇది లలితం గా
,కోమలం గా వుంటుంది .
వైదిక కాలమ్ నుంచి నృత్యాలు మనకు సంప్రదాయం గా వస్తూ నే వున్నాయి
.వర్షా ల కోసం ,అశ్వ మేధ యాగం సందర్భం గా ,నెట్టి ఈద నీళ్ళ బిందెలు పెట్టు కోని
,కన్యలు ''ఇదం అమృతం ''అంతు పాడుతూ నృత్యం చేసే వారు .వివాహాల్లో కూడా
నృత్యాలు చేసిన ఆధారాలు కని పిస్తా యి .ఇంద్రు డు యుద్ధా నికి వెళ్ళే ముందు నృత్యం చేసే
వాడట .
అయితె వీటి నన్నిటినీ మించింది -నాట్య పో షకుడు ,విశ్వ నటుడు ,అయిన పరమ
శివుడు చేసే తాండవం .దాని ప్రా ముఖ్యత దేనికీ లేదు .''అభినయ దర్పణం ''లో
''ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాజ్మయం -ఆహార్యం చంద్ర తారార్కం తం నమః
సాత్వికం శివం '' అనే శ్లో కం అందరికి పరిచయ మైనదే .దీని అర్ధం ఒక సారి చూదాం
''ఎవరి ఆంగిక విన్యాసం ,ప్రపంచ క్రమమో ,ఎవని వాక్కు ,సర్వ గ్రందాల సారమో ,ఎవని
అలంకరణ చంద్రు డు ,, ,నక్షత్రా లో ,అట్టి సాత్విక భావ స్వరూపు డైన ''శివునికి ''అంటే
,మంగళ ప్రదం చేసే వానికి నమస్కారం .'' తాండవానికి రంగా లంకరణ ఎలా
ఎర్పాటయిందో తరువాతి భాగం లో తెలుసు కొందాం
సరస్వతీ పుత్రు ని శివ తాండవం --3
రంగ వైభోగం
''నీ నృత్త ంములో ,నఖిల వాజ్మయము -తానము మరియు ,గానము గాగను -తాండ
వింప గా దరుణం బైనది -
ఖండెన్ దు ధరా ,గదలుము నెమ్మది ''అని ఆహ్వానిస్తు న్నాడు .
శివుని తాండవ నృత్యాన్ని ,తన ప్రజ్ఞా వైభవం తో శ్రీ పుట్ట పర్తి భావ స్ఫూర్తి కల్గించే
విధం గా ఇలా వర్ణిస్తా రు .
''తలపైని జదలేటి యలలు తాండవ మాడ --నలల త్రో పుదుల గ్రో న్నెల పూవు గదలాడ
మొనసి ఫాలము పైన ,ముంగురులు చేర లాడ -గను బొ మ్మ లో మధుర గమనములు
నడ యాడ
గను పాప లో గౌరి ,కసి నవ్వు చిందింప ,--గను చూపులను తరుణ కౌతుకము
జుమ్బింప
గడగి మూడవ కంట ,కటి నిప్పులు రాల -గడు నేర్చి పెదవి పై ,గటిక నవ్వులు వ్రేల
ధిమి ధిమి ధ్వని సరి ద్గిరి గర్భములు తూగ -నమిత సంరంభ హాహా కారములు రేగ
ఆడే నమ్మా శివుడు -పాడే నమ్మా భవుడు ''
ఘల్లు ఘల్లు న శివుని కాళ్ళ గజ్జెలు మ్రో గగా ,నాట్యాన్ని తిలకిస్తూ ,సకల
భువనాలకు కల్గిన ఆనందాన్ని వర్ణిస్తూ ,ఆ ఆనందం ఎంత స్వచ్చ మైనదో తెలియ జేయ
టానికి ,సృష్టి లోని తెల్లని వస్తు వుల నన్నిటినీ వర్ణిస్తా రు .
''తేలి బూదే తెట్టు లు కట్టి నట్లు ,చలి కొండ మంచు కుప్పలు పేర్చి నట్లు ,ముత్తెపు సౌరులు
పో హళించిన యట్లు ,అమృతమును ఆమతించి నట్లు ,ఘన సారాన్ని ,కల్లా పి చల్లి నట్లు
,మనసు లోని సంతోషం కనుల కని పించి నట్లు ''ఆనందం తాండ వించింది
ఎల్లెడలా'' .ఇందులో తెలుపు స్వచ్చత వినిర్మలత ,చల్ల దనం అన్నీ కల గలిపి వున్నాయి .
పైన చెప్పిన దానికి పూర్తిగా విభిన్న మైన విషయం తో '',నీల గళుని ''నాట్యం చే
కల్పింప బడిన నీలిమ వ్యాప్తి చెంద టాన్ని ,కడు చమత్కారం గా వర్ణిస్తా రు .
హస్త విన్యాసం అమోఘం గా సాగింది .అవి స్థ ంభ యుగమో ,నీప శాఖా ద్వయమో
,తెలియటం లేదు .కుంభి కర కాండములలో గోన బైన తీగలో అర్ధం కావటం లేదు .సుమ
దామమా ?శిరీషములే నిల్చెనా ,అన్నట్లు న్నవి .ఇవేవీ కాక తటిత్ ప్రభా తాండవమా ?అని
పిస్తో ంది .మంద గతి లో కది లేటప్పుడు ,చేతులు కంపిస్తు న్నాయి .శీఘ్ర గతి లో ,కాన
రావటం లేదు .ఎంత అనుభవ సారం రంగ రించారో తెలుస్తు ంది .
మయూరా లాపన శివ తాండవం లో ,షడ్జ మం గా వుంది .చికిలి గొంతుకతో కూసే కపి
స్వరం సకలేశ్వ రుని ,శృతి స్థా యికి ,పంచమం వాయు పూరిత వేణు వర్గ ం తాండ వానికి
,తార షడ్జ మాన్ని అందు కొంది .సహజ సిద్ధ మైన ,వాణిని ,సరిగ్గా ,నాట్య విధానాలకు
,జత చేసి ,చూపిన అద్భుత సన్ని వేశం .
ఈ విధం గా సాగిన శివ తాండ వాన్ని ,తిల కించిన వారి లో కలిగిన మార్పులను
,పుట్ట పర్తి వారు చక్క గా చూపారు
.
''సరి గాగ ,రూపించి షడ్జ మ ము పట్ట ంగ
శర జన్ము తేజీ పించము విప్పి నర్తింప
ఋషభ స్వరంబు కుల్కించి పాడిన నంది
వృష భంబు చేల రేగి నియతి మై లంఘింప
నందంబు గా దైవతా లాప నము సేయ
గంధర్వ లోకంపు గనుల బూవులు బూయ
బని బూనుచు నిషాద స్వరము రక్తి కి దేగ
వెనకయ్య బృంహితము ,వెనుక దరుము క రాగ ''
నాడే నమ్మా శివుడు ,పాడే నమ్మా భవుడు ''
అద్వైత సౌరభం
-- ఒకప్పుడు శుక మహర్షి తన తండ్రివ్యాస భగ వానులను ,శివ కేశవులను గురించి
,సాక్షాత్తు పర మేశ్వరుడే శుక మహర్షికి వివ రాలు తెలి పాడు .''బ్రహ్మ ,విష్ణు
,మహేశ్వరులు ఒక్కరే .వారి భార్య లైన సరస్వతి ,లక్ష్మి ,పార్వతులు ఒక్కరే .మన దృష్టి
లోనే వేరుగా కని పిస్తా రు .ఉన్నాత స్తా నాల్లో వున్న వారికి అంతా ఒక్కారు గానే కని
పిస్తా రు .
''ఏ నమశ్యంతి గోవిందం ,తే నమశ్యంతి శంకరం -ఏ యర్చయింతి హరిం భక్త్యా ,తే అరచ
ర్జనార్దనా
యో రుద్ర స్వయం బ్రహ్మా ,యో బ్రహ్మ సహుతాశానః -బ్రహ్మ ,విష్ణు ,మాయో రుద్రా
''పుల్లింగ సర్వ మీశాన ,స్త్రీ లింగ భవత్సుమా --ఉమా రుద్రా త్మకా సర్వాఃప్రజా స్థా వర
జంగామాః
శివ భక్తు లో ,వారు విష్ణు భక్తు లు కూడా అని తెలియ జెప్పాడు వ్యాస ముని .
,అతీతం గా ఆలో చించి ,అందించిన సందేశం సందేశం అది .ధన్య జీవి ,పుణ్య మూర్తి పుట్ట
పర్తి వారు .
శివా శివులు
నాగేంద్ర కన్యా ,వృష కేత నాభ్యాం --నమో నమః శంకర పార్వ తీభ్యాం
అని ఆది శంకరా చార్యులు ప్రా ర్ధించారు .దీనికి దీటుగా భీమ ఖండం లో శ్రీ నాద మహా
కవి సార్వ భౌముడు ,ఎంత అద్భుతం గా వర్ణించాడో చూడండి .ఇది వ్యాస భగ వానునికి
''చంద్ర బింబానన ,చంద్ర రేఖా మౌళి --నీల కుంతల ఫాల -నీల గళుడు
నాగేంద్ర నిభయాన -నాగ కుండల ధారి -భువన మోహన గాత్ర -భువన కర్త
గిరి రాజ కన్యకా ,గిరి రాజ నిలయుండు ,సర్వాంగ సుందరి సర్వ గురుడు
గౌరి ,శ్రీ విశ్వ నాధుండు -కనక రత్న మెట్టి చట్ట లు బట్టు కొనుచు
యేగు దెంచిరి వొయ్యార మెసగ ,మెసగ -విహరణ క్రీడ ,మా యున్న వేది కపుడు ''
అద్వైత మాతా చార్యులు ఆది శంకరులు ''శివ -శివా ''ద్వంద్వానికి చేర్చి ''సాంబ సదా
శివుని ''అంటే అంబ తో కూడిన శివుని ఆరాధించారు .దాని పై ''సౌందర్య లహరి ''చెప్పారు
.మొదటి శ్లో కం లోనే ''శివా శివులు ''కు నమస్కారం చేస్తూ ఇలా అంటారు .''కలాభ్యాం
చూడాలంకృత శశి కలాభ్యాం నిజ తపః -ఫలాభ్యాం -భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవ తుమే
శివా లాస్యం
శివ తాండవం పూర్తి అయింది .పార్వతీ దేవి చెలి కత్తె ''విజయ ''ప్రా ర్ధన గీతం పాడు
తుంది .ఇది సంస్కృత రచన ..లల్త ంలలితం గా సాగి ,శివా లాస్యానికి మార్గ ం సుగమం
చేస్తు ంది .గిరి కన్నె లాస్యం ,లలిత లలత పదాలతో ,మనోహరం గా వర్ణించారు సరస్వతీ
పుత్రు లు .శివ తాండవం తిలకించిన పార్వతి ఎంత చక్కగా నవ్విందో చూడండి .
''ఫక్కు మని నవ్వినది జక్కవల పెక్కు వల -జక్కడుచు ,చను దో యి ,నిక్క
బార్వతి యపుడు
నిక్కు చను దో యితో ,నిబిడ రోమోద్గ రము -దిక్కు దిక్కుల నెల్ల ,నేత్రో త్సవము ''
గిరికన్నే పార్వతి అలస మారుతం లాగా ఆడింది .సెలకన్నె ఫకాలున నవ్వి నట్లు
పాడినది .శరదబ్జ ధూళి పింజరితముల చక్రముల సరి దూగు ,లావణ్య భరిత
కుచయుగమ్ములు చను కట్టు నెగ మీటి ,మిను దాకునో యనగా పైపైని వ్రు క్షమ్ము
విరియించి ఆడినదట పార్వతి దేవి .
''ప్రతి పదము లో శివుడు పరవశత దూగంగా -సతి చంద్ర మకుటంబు ,సారెకు
జలిమ్పంగా
ప్రతతి దూగాడి నట్లు వాత దూతం బౌను -శత పత్రమది ముక్త సరి విచ్చి కొన్నట్లు
-ఆడినది గిరి కన్నె''
గగన వనం లో విచ్చి కొన్న జలదం వలె ,వనం లో పారాడే వాత పొ తం వలె గిరి కన్నె
సంచలించింది ,సంచలనం కల్గించింది .
శివా లాస్యానికి శివుడు ఆనంద పరవశు డైనాడు .చేతులు కలిపి నాట్యం చేయ
ప్రా రంభించాడు ప్రకృతి ,పురుషుల విలాసం జరిగింది .అర్ధనారీత్వం సార్ధకత చెందింది .
''తన లాస్యమును మెచ్చి ,తరుణ చంద్రా భరణుడు --అను మోదమున జేతులను
కలిపి యాడంగ
శివ శక్తు లొక్కటి గ జేరి నంతనే -మౌను లవి క్రు తేన్ద్రియు తోమ్మటంచు జాటిమ్పంగా -
గిరి కన్నె ఆడినది .''
అప్పుడు దేవత లు అందరు, చరిత కంత(kantha )ములతో శివ శక్తు లు మంగళ
గీత ములతో ,గీతా లాపన చేశారు .సర్వ మంగళ ప్రదమై ,శివమై ,సౌభాగ్య వంత మై
,సమాప్త ం చెందింది .
ఇంత గొప్ప కావ్యాన్ని ,''మధుర మనోహరం ''గా రచించిన సరస్వతీ పుత్రు లు శ్రీ
పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు ధన్యులు .చదివిన మనము ధన్యులం అవటానికే
వారీ ప్రయత్నం చేశారు .
''జయన్తి తే రస సిద్ధా ః కవీశ్వరాః -నాస్తి తేషాం-యశః కాయే --జరా మరణజం భయం
''
సంపూర్ణం
''సరస్వతీ పుత్రు ని శివ తాండవం ''అన శీర్షికతో దీన్ని 1973 మే నెలలో రాశాను
.ఇది అదే నెలలో ''ఆంద్ర ప్రభ -సాహితీ గవాక్షం '' లో ప్రచురిత మైంది .అంటే సుమారు 39
సంవత్స రాల నాటిది అన్న మాట .దీన్ని మార్పులు చేర్పులు చేసి 29 -09 -1990 న
ఉయ్యూరు కు సమీపం లోని గరిక పర్రు శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం లో విజయ
దశమి పర్వ దినాన ఉపన్యాసం చేశాను .అదీ ఇరవై ఏళ్ళ కిందటి మాట .ఇప్పుడు మీ
కోసం అందించాను .
ఈ వ్యాస పరంపరను సరస్వతీ పుత్రు లు స్వర్గీయ పుట్ట పర్తి నారాయణా చార్యుల
వారికే సభక్తి కంగా అంకితమిస్తు న్నాను .
''ఆప్యాయంతు మమాన్గా ని ,వాక్ ప్రా ణ శ్చ చక్శుహ్ శ్రో త్ర మధో బల మిన్ద్రియాని
,సర్వం బ్రహ్మో పనిష దం ,మాహం బ్రహ్మా ,నిరాకుర్యా మామా బ్రహ్మ నిరాకరో ,దనిరాకరణ
మస్తు ,అనిరాకరణ మస్తు ,తదాత్మ నిరతే ,య ఉపనిషత్సు ధర్మాస్తే -మనంతుతే మయి
సమ ''
ఓం శాంతి శాంతి శాన్థి హ్
సర్వం సంపూర్ణం
శివ తాండవం -1
బహు భాషా కోవిదుడు’’ పెనుగొండ ‘’కావ్య నిర్మాత ,దానినే ,పాఠ్య గ్రంధంగా చదివి విద్వాన్
పరీక్ష రాసినవారు ‘’సరస్వతీ పుత్ర’’ బిరుదం శ్రీశంకరాచార్యుల వారిఆశీస్సులతో పొ ంది ,
‘’భావ కవి చక్రవర్తి ‘’గా కీర్తి గాంచి ,పద్మశ్రీ ని ప్రభుత్వం చే పొ ంది ‘’శివ తాండవం ‘’కావ్యం
తో శాశ్వత యశస్సు నార్జి౦చినవారు శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యులవారు .ఆ కావ్యాన్ని
వారి ముఖతా విని విని పులకించిన ధన్యులెందదరో ఉన్నారు .ఆచార్యులవారికి సాహిత్యం
తో పాటు సంగీత నాట్య శాస్త్రా లూ నేర్చారు .ఇంతతిప్రతిభ రవీంద్రు నికి మాత్రమే ఉండేది . ‘’
సరస్వతీ పుత్రు ని శివ తాండవం ‘’అని సుమారు 40 ఏళ్ళ క్రితమే ఆంద్ర ప్రభ ‘’సాహితీ
గవాక్షం ‘’లో రాశాను .
మహర్షు ల మధ్య దేవతలు ,దేవతల మధ్య తాపసులు ఉండగా బ్రహ్మాది దేవతలతో మహర్షి
గణంతో శివుడు అలనాటి కృష్ణు డు గోపికలతో’’ అంగనా మంగనా అన్నట్లు రాస లీల
చేశాడు .శ్రీకృష్ణ కర్ణా మృతం లోనూ లీలాశుకుడు ఇలాంటి వర్ణనే చేశాడు .
భక్తి సక్తా వలీభుక్తి ముక్తి ప్రదః –స౦ ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’
గజముఖుడు శివుని పాద స్పర్శ కోసం వంగి శిరస్సుపై ఉన్న కుంభాలను తాకించగా ఆ
పాద ద్వయం కాంతి వంతమైంది.అలాంటి పాదద్వయం భుక్తి ముక్తు లిస్తూ స్వయంగా
నర్తించాడు .ప్రతి శ్లో కం చివర’’ శ్రీ భవానీ పతిః’’అని ఈ ఘట్ట ం లో భరద్వాజ మహర్షి రాశాడు
.
దీని తర్వాత ఆకాశాన్ని అంటిన బిందు సంచారీ నృత్యాన్ని స్రగ్విణీ వృత్త ం లో వర్ణించాడు
మహర్షి భరద్వాజుడు .
చారు విందత్సు సంస్పార తారా కృతిః –స౦ ననర్త స్వయం భవానీ పతిః’’
‘’దేవ ముక్తా గతం కల్ప పుష్పజం –ద్రా క్సవర్ణం సమాలింగితు మ్మంత కాత్
భవనీపతి శివుడు నర్తిస్తు ంటే దేవతలు కల్ప వృక్ష మాలను శివునిపై విసిరారు .అది
కిందకు వస్తు ంటే తమతో సమాన రంగు కలిగి ఉన్నదన్న సంతోషాదరాలతో శివ
జటాజూటం లో ఉన్న గంగ బిందు సముదాయం పైకి ఎగిరి ఆహ్వానం పలికినట్లు వాటితో
కలిసి అదే పుష్పాల ఆకృతి దాల్చినట్లు నట్లు శివుడు నాట్యమాడాడు .దేవతలే
అంతఘనకార్యం చేస్తే ప్రక్కనున్న అమ్మవారు ఊరు కొంటు౦దా?ఆమె నీలోత్పలమాల
వంటి తన చూపులమాలను ఆయన వక్షస్థ లం లో వేసిందట –ఆ వైనం తిలకిద్దా ం -
‘’అచ్ఛ వక్షః స్థ లా లంబి నీలోత్పలం –స్రక్షు ద్రు క్షూ త్పలాక్ష్యా మహీ భ్రు ద్భువా
అర్పితా స్వేవ మానంద్య వ్రు త్తో త్సవే –సం ననర్త శ్రీ భవానీ పతిః’’
స్వచ్చమైన శివ వక్షస్థ లం పై నల్ల కలువ మాలలైన కంటి చూపులతో పార్వతి అభినందన
పూర్వకంగాఅర్పించేట్లు చూడగా రెట్టించిన సంతోషం తో శివుడు గొప్పగా నర్తించాడు
.ప్రదో ష కాలం లో శివుడు చేస్తు న్న ఈ తాండవం ఆయన తెల్లటి వక్షస్థ లం పై అర్ధా ంగి
పార్వతీదేవి అభినందన పూర్వకం గా చూసిన చూపులు నీలోత్పల మాలలుగా
అర్పి౦పబడి భాసించాయి అని భావం .
‘’ఎకతో భారతీ ముఖ్య దేవీ స్తు తీ –రన్యతో భారతీః శబ్ద భేదాక్రు తిః
ఒకవైపు సరస్వతీ దేవి మొదలైన దేవతల స్తో త్రా లు ,మరో వైపు శబ్ద భేదాల ఆకృతులతో
వివిధ భాషలను ,అన్ని వైపులనుంచి ,అన్నివిధాల వాక్కులు స్వేచ్చగా వింటూ
భావానీపతి స్వయం గా ఆనందంగా నృత్యం చేస్తు న్నాడు .
‘’తలపైని చదలేటి యలలు దా౦డవ మాడ –నలల త్రో పుడుల గ్రో న్నెల పూవు గదలాడ –
మొనసి ఫాలము పైన ముంగురులు చెరలాడ –గను బొ మ్మలో మధుర గమనములు
నడయాడ –గనుపాప లో గౌరీ కసి నవ్వు చిందింప –గను చూపులను తరుణ కౌతుకము
జు౦బింప-గడగి మూడవ కంట కటి నిప్పులు రాల –గడు నేర్చి పెదవిపై గతిక నవ్వులు
వ్రేల –ధిమి దిమిధ్వని సరిదిరి గర్భములు తూగ-నమిత సంరంభ హాహకారములు రేగ –
ఆడేనమ్మా శివుడు –పాడెనమ్మా భవుడు ‘’ఇలా ఉద్ధ ృతంగా శివుడు తాండవం
చేస్తు న్నాడని మహాద్భుతంగా ,అనుభవైక వేద్యంగా శ్రీ పుట్ట పర్తి వారు వర్ణించారు .ఆ
తాండవం లో మనలనూ భాగ స్వాములను చేశారు .అదీ వారి రచనా నైపుణ్యం .
చంచలా భాసితా వేవ భాసీ దధత్ –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’
లక్ష్మీ దేవికి చంచల అనిపేరు ఒక చోట స్థిరంగా ఉండదు .కాని విష్ణు మూర్తి వక్షస్థ లం
పైన మాత్రం స్థిరంగా ఉండిపో తుంది .అయినా చంచలమైనది అనే అప్రతిష్ట మాత్రం
ఆమెను వదలలేదు .శివుడికి కాంచన ఉత్త రీయం లేదు .ఆయనకున్నది పులి తోలు
ఉత్త రీయమే .కాని నాట్య సమయం లో శివుని శరీరకాంతి బంగారు కాంతి అంటే చంచల
కా౦తిగానే అనిపించింది .నాట్యం లో తలపైకి ఎగరేసన
ి పుడు శివుని జటాజూటం
ఆకాశాన్ని అంటింది .నీలాకాశపు మెరుపు తీగలచేత యెర్రని జడలు ప్రకాశించాయి .ఇలా
రెండుకాంతులు చంచలాలే .అవి శివునికి గొప్ప ఉత్తేజం కలిగించి బాగా నాట్యం
చేయటానికి దో హదమైనాయని కవి భావన .
ఇప్పుడు శివుని నాట్య శబ్దా ల విశేషాలను వర్ణిస్తు న్నాడు భరద్వాజ మహర్షి –
ఉచ్చరన్ హాస విన్యాస చంచన్ముఖం –సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’
నాట్యం లో వచ్చే ‘’తక్కతాది’’ శబ్దా లను ఉచ్చరిస్తూ నవ్వుతూ ముఖాన్ని వికసింప జేస్తూ
శివుడు నాట్యమాడాడు .ఇదంతా లయ విన్యాసానికి చెందిన కసరత్తు .ఇక రాగ
విన్యాసాన్ని వివరించ బో తున్నాడు మహర్షి .
సశేషం
భరద్వాజ పుట్ట పర్తిల శివ తాండవం -3(చివరిభాగం )
‘’మూర్చ నాభిర్గిరాం దేవతాయాం సమీ –కృత్య తంత్రీ ర్నభై ర్వల్ల కీ౦ చ శ్రు తీః
‘’సంభ్రు తోత్కంఠితా కుంఠ కంఠ స్వర .-శ్రీ రమా భామినీ స్ఫీత గీతామృతం
విశ్రు త ప్రక్రమం స శ్రు తిభ్యాం పిబన్ –సం ననర్త శ్రీ భవానీ పతిః’’
శ్రా వ్య కంఠం తో లక్ష్మీదేవి గొంతెత్తి పాడుతున్న గీతామృతాన్ని తన సుభగ కర్ణా లతో
ఆలకిస్తూ శివుడు అనుగుణమైన నృత్యాన్ని చేశాడు .ఇందులోని పద బంధాలు
వ్రు త్యనుప్రా సతో కర్ణపేయం చేయటం మహర్షి కవితా చమత్కృతి .స్రగ్విణీ వృత్తా లతో మహర్షి
వీనుల విందు చేస్తు న్నాడు .అనుభవించిన వాడికి అనుభవించినంత .మన మనస్సులపై
చిత్త రువు గీసి దర్శించమంటున్నాడు .
మళ్ళీ ఒకసారి భరద్వాజ శివ తాండవం లోకి ప్రవేశిద్దా ం –వీణ ,వేణువు ల అమృత
గాన లహరికి తేలిపో యి శివుడు నాట్యం చేశాడని తెలుసుకొన్నాం .ఇప్పుడాయన
మృదంగ భంగిమలకు ఎలా పాదాలు కలిపి నర్తి౦చాడో మహర్షి వర్ణిస్తు న్నాడు –
‘దర్శయత్యాదరా ద్వాదనే నైపుణీం-సన్మ్రుదంగస్యగోవింద మార్దంగికే
తాలభేదం సహో దాహర త్యబ్జ కే –స్సం ననర్త స్వయం శ్రీ భవానీ పతిః’’
శివుడు తాండవ మాడుతుంటే ‘’తెలి బూది పూతతెట్టు లు కట్టి నట్లు ,చలికొండ మంచు
కుప్పలు పేర్చినట్లు ,అమృతం అమతి౦చినట్లు మనసులోని సంతోషం కళ్ళకు కట్టి నట్లు
ఆనందం అంతా తాండ వి౦చి౦ దట .నీల గళుని నాట్యం చేత కల్పించబడిన’’నీలిమ
‘’మబ్బులు ఉబ్బి క్రమ్మినట్లు గా ,అబ్బురాలైన నీలాలు లిబ్బి సేరు విధాన ,కాటుక కొండ
పగిలి చెదిరినట్లు గా ఉంది .శివుని కనుల హస్తా ల భంగిమలు మహాద్భుతం గా ఉన్నాయి
.ఒక సారి చిరు చేపల్ల గా ,ఒకసారి ధనుస్సుల్లా గా కనులతో నర్తించాడు.హస్త విన్యాసం
చేస్తు ంటే అవి స్త ంభ యుగమా, వేప శాఖాద్వయమా ,కుంభి కరఖండాలా అని
అనిపించాయి .షడ్జ మం లో నెమలి పించం విప్పి ,వృషభం లో నంది నర్తించాయి
.’’శాస్త్రా లను దాటి ,సర్వ స్వతంత్రు డై ,భావ రాగ సంబంధం తో ,రాగ లీలా విలాసంతో ,తానె
తా౦ డవమో తాండవమే తానో అన్నట్లు గా ,ఒక అడుగు జననం మరో అడుగు మరణం
,ఒక వైపు సృష్టి వేరోకవైపు ప్రళయం కనిపించేట్లు నర్తించాడు .ఇది కాస్మిక్ డాన్స్
.ఇందులో అందరూ ఒకటే. హరిహర భేదమే లేదు .
సమాప్త ం
పుట్ట పర్తి వారి పుట్ట తేనె పలుకులు
కర్నాటక సంగీతం అనే పేరు ‘’పురందర దాసు ‘’కాలం నుండి ఏర్పడి ఉండవచ్చు .దాసు
గారికి ముందు ‘’మాయా మాళవ గౌళ ‘’లో స్వర సాధన చేసే పధ్ధ తి ఉన్నట్లు లేదు
.పురందరులు కీర్తనలు రాసి ‘’దాసర కూటములు ‘’మొదలు పెట్టటం తో అప్పటివరకు
‘’గాసట బీసట ‘’గా ఉన్న సంగీతానికి వేష పరిపుష్టి కలిగింది.రసికులైన ‘’అరవలు ‘’పౌష్టికత
తోపో గు చేసిన గానాన్ని ‘’దాక్షిణాత్య సంగీతం ‘’గా చెప్పుకొంటారు . రాగ కర్త స్వయం
సృష్టి వలన వ్యక్తికీ వ్యక్తికీ భేదాలు రావటం సహజం .ఎవరు పాడినా రాగ భావాలను
మార్చటానికి వీలు లేదు. దాక్షిణాత్యులు సంగతులు జోడించి స్వరకల్పన చేసి స్వర
పంపకం చేసన
ి ా ధ్యేయం ఒకటే .రాగం లో లాగానే స్వర సమ్మేళనం లో కూడా భావాన్ని
చూపించటం .కాని వాళ్ళు తమది ప్రత్యెక బాణీ అనే చెప్పుకొంటారు . ఈ రెండిటి
పరిణామం ఒక్కటే .సంగీత సంప్రదాయానికి ‘’అర్చవతారుడు ‘’ఐన త్యాగయ్య నుండే ఈ
సాదృశ్యం ఇంకా పెరిగింది .
దాక్షిణాత్య సంగీత మూల విరాట్టు లు ముగ్గు రు .వీరిలో గుణము ,కాలము
చేతకూడా త్యాగరాజు గారు సర్వ ప్రధములు .వీరి తర్వాత నాద సుధారస సారాన్ని అను
భావించిన వారంతా వీరిని’’త్యాగ బ్రహ్మ ‘’అనే పిలిచారు .వారిపై ఎంతటి గౌరవమో అంతటి
ప్రేమ వారిది .రెండవ వారు ముత్తు స్వామి దీక్షితులు .వీరి తండ్రి రామ స్వామి దీక్షితులు
.అతి ఉదాత్త మైన ‘’హంస ధ్వని ‘’రాగాన్నిదీక్షితులు పాడి ప్రచారం లోకి తెచ్చారు .తిరుత్త ని
లోని కుమార స్వామి దయతో ‘’సంగీత సార్వ భౌమత్వం ‘’అబ్బింది .అందుకే ‘’గురు గుహ
‘’ముద్రతో కృతులు రాశారు .వీరిది త్యాగయ్య సాహిత్యం అంత సులభం కాదు .రాగ సంచార
పద్ధ తీ క్లిష్టం గానే ఉంటుంది .పాండిత్యం మీద ఆసక్తి ఉన్న విద్వాంసులు దీక్షితార్ నే
ఎక్కువ ఇష్ట పడతారు .మూడవ మూర్తి శ్యామ శాస్త్రు లు .వీరి రచనలు ‘’శ్యామ కృష్ణ
‘’ముద్ర తో ఉంటాయి. వీరికి ప్రచారం తక్కువే .దీక్షిత ,శాస్త్రు ల ఉపాసనా పధ్ధ తి తాంత్రిక
మైనది .అందుకే ‘’హృదయ ధర్మం ‘’వారిలో కనిపించదు .త్యాగరాజు గారికి ఉపాసనా
విధానం ‘’చక్కని రాజ మార్గ ం ‘’.,’’పూజా కలాపం ,’’జపం ‘’.
త్యాగయ్య గారి భాష సులభం సుస్పష్ట ం .భాష వారి హృదయం అంత సరళం .ఇరవై
నాలుగు వేల కృతులలో రామయణార్ధం అంతటినీ తెలియ జేశారట .మనకు మిగిలింది
కొన్ని వందల కృతులే .అప్రసద
ి ్ధ రాగాలలో కృతులు చేయాలనే ఆశ వారికి తక్కువ
.ఎక్కువభాగం ఖర హర ప్రియ ,భైరవి రాగాలలోనే రాశారు .త్యాగయ్య గారికి ముందు
గేయాలన్ని సాహిత్య ప్రధానమైనవి .అప్పుడు సంగీతం ఎలా ఉండేదో తెలియదు .అంటే
అన్నమయ్య ,క్షేత్రయ్య ,రామదాసు రచనలలో సాహిత్యానికి ఉన్న ప్రా ధాన్యత సంగీతానికి
లేదన్న మాట .కృతి అనే మాట సంగీతానికే కొత్త మాట .కీర్తనలలో పల్ల వి చరణాలు
మాత్రమె ఉంటాయి .అనుపల్ల వి ఉండదు .పల్ల వి అనుపల్ల వి ,చరణం అనే ‘’అచ్చు కట్టు
‘’త్యాగయ్య గారు ఏర్పరచి ముద్దు లు మూట కట్టా రు .అప్పటి నుండి కృతి అనే పేరు
వాడుక లోకి వచ్చింది .
త్యాగయ్య గారి ప్రతి చరణం లోను వైవిధ్యం ఉంటుంది .అది చాలా మంది గాయకులూ
తెలుసుకోకుండా పాడి ఖూనీ చేస్తూ ంటారు .త్యాగరాజ కృతులలో సమగ్ర సాహిత్యాన్ని
మెప్పించిన వారు ‘’బిడారం కృష్ణ ప్ప గారు ‘’మాత్రమే. ‘’ముందు వేనుకలిరు ప్రక్కలతోడై –
మురఖర హర రారా ‘’కృతిని అయ్యవారు దర్బారు రాగం లో రాస్తే మనవారు కొందరు
‘’మధ్యమావతి’’లో పాడి బుజాలేగారేస్తు న్నారు .త్యాగరాజు గారు వైరి సమాసాలను
ఎక్కువగానే ఉపయోగించారు ‘’బాపరామితమ తాపము ,లాందరు(లాంతర్)వంటి ఇతర
దేశ పదాలు కూడా వాడారు .ఇవి మన వ్యవహారం లో ఉన్నవే .మిశ్రమ సమాసాలు
శివకవుల నుండి వచ్చినవే .
త్యాగయ్య గారి సాహిత్యానికి స్పష్ట త అనేది జీవ ధర్మం .గాయకులకూ శ్రో తలకు
అర్ధమయ్యే భాషలోనే వాగ్గేయ కారులు రాయాలి .ఆరభి రాగం రజో గుణ ప్రధానమైంది
.వీరరస ద్యోతకం .పంచరత్న కీర్తనలో ‘’సాధిం చెనే ‘’ఈ రాగం లోనిదే.ఇందులో సాహిత్యం
నలిగిపో యింది .’’సార సార కాంతార చార మదవి-దార ,మందరాకార సుగుణ సుకు –మార
,మా రమణ ,నీరజాప్త కుల –పారావార సుధా రస పూర్ణ ‘’కృతిలో సంస్కృతం
బరువెక్కువైంది .శ్లేష శబ్ద పయో
్ర గాలూ చేశారు –‘’జనకజా మాతలి –జనక జామాతవై ‘’లో
..పరిణతి గాంచినది మొదలు రాముడికి కృష్ణు డికి భేదమే వారిలో నశించింది .కృష్ణ
లీలలను వర్ణిస్తూ ’’నౌకా చరితం్ర ‘’రాశారు .
త్యాగయ్య గారి రాముడు ‘’నాద సుధారసము ఇలను నరాక్రు తి అయిన వాడు
‘’.’’స్వరములు ఆరాక గంటలు –వరరాగము కోదండము –దురాయణ దేశ్యము త్రిగుణము
–నిరత గతి శరమురా –సరస సంగతి సందర్భము గల వేదములురా ‘’అన్నారు .సప్త
స్వరాలే శ్రీరాముని శరాసనానికి కట్టిన గంటలు .అంతు లేని ఘన రాగం రాముని కోదండం
.అలాంటిదే రాగాలాపం .ఒక సారి బిడారం కృష్ణ ప్ప అనే సంగీత విద్వాంసుడు ‘’కల్యాణి
‘’రాగాన్ని వారం రోజులు ధారావాహికం గా పాడారట .అప్పటికి మన ‘’’లిమ్కా ‘’రికార్డు
రాలేదు .ద్వానా శాస్త్రి గారినాన్ స్టా ప్ సాహిత్య ప్రసంగానికిముందే బిడారం గారు గుడారం
వేశారు .టైగర్ వరదా చారిగారు మనసు బాగా ఉండి గాత్రం పాడితే స్వర్గ ం దిగి వచ్చినట్లే
.విన్న వారి జన్మ ధన్యమే .వీణ శేషన్న రాగం, తానం చేస్తూ తమ రాగ సంచారానికి తామే
వలచి కన్నీటి తో వీణే పై బడి ఏంతో కాలం ఉండేవారు .ఒక సారి తిరుపతిలో మేళ
గాండ్రు ’’ తోడి రాగాలాపన’’ రాత్రి అంతా చేసి రికార్డు సృష్టించారు .మన కూచిభొట్ల ఆనంద్
గారికి ఇవన్నీ ప్రేరణలేమో ?
త్యాగ బ్రహ్మకు సమస్త నాద స్వరూపం ఓంకారం గా నే భాసిస్తు ంది .రుక్ సామాదుల్లో ను
,గాయత్రీ హృదయం లోను సుర భూసుర మానసాలలోను ఒక్క ఓంకార నాదమే
అనుసృతం గా వినిపిస్తు ంది వారికి .జీవిత పరిపక్వ దశలో త్యాగ బ్రహ్మ పరమోత్క్రుస్ట
స్తితిని అందుకొన్నారు .త్యాగయ్యే నాదం అయ్యారు అందుకే నాద తనువు అన్నాను
నేను .నాద ధనువు కూడా అన్నాను .అంటే నాద ధనుస్సునుండే రాగ శరపరంపరను
వర్షించాడు .త్యాగరాజ సంగీతానికి మానవులతో బాటు దేవతలూ ఆనందం పొ ందారు.
త్యాగరాజు గారు సర్వ ప్రియులు ‘.అని నారాయణాచార్యుల వారు వ్యాసాన్ని ముగించారు .
ఎన్ని విషయాలు ఎతానికి ఎత్తి నట్లు ఎత్తి మనకందించారో ఆసరస్వతీ పుత్రు లు .వారి
విద్వత్తు కు ,విశ్లేషణకు నా కై మోడ్పు లందజేస్తు న్నాను .
సుమధుర స్వర హేల ,ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ శ్రీ పెండ్యాల నా
(రా )గేశ్వర రావు గారి 30 వర్ధంతి సందర్భం గా –ఈ వ్యాసం
అన్నమయ్య ప్రస్థా నం
సరస్వతీ పుత్రు లు శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు ‘’త్రిపుటి ‘’’లో ’పదకవితా
పితామహుడు అన్నమయ్య ‘’అన్న వ్యాసం రాశారు .ఇవాళ పుట్ట పర్తి వారిజయంతి
సందర్భం గా ఆవ్యాసం లోని ముఖ్య విషయాలను ‘’అన్నమయ్య ప్రస్థా న సో పానాలు ‘’గా
అందజేస్తు న్నాను .
తెలుగు దేశం లో జైనుల తో చంపూ కావ్య రచన ఆరంభమైంది .వీరశైవం రాజస భక్తీ
మార్గ ం .వీరి వచన సాహిత్యం కన్నడ సాహిత్యానికి ఒక వెలలేని తొడుగు .బసవేశ్వరుడో క
మహా జ్వాల .పాల్కురికి సో మనాధుడు కన్నడ ద్విపదను తెలుగులో ప్రవేశ పెట్టా డు
.ద్వైతమతం లో శ్రీ పాద రాయలు ప్రసిద్ధు డు .వీర శైవం నుండి జనాలను మరల్చటానికి
‘’దాసర కూటాలు ‘’ఏర్పరచాడు .ప్రజల భాషలో సాత్వికతకు స్థా నం కల్పించాడు .సాల్వ
నరసింహ రాయల బ్రహ్మ హత్యా దో షాన్ని రాయలు పో గొట్టి శిష్యుణ్ణి చేసుకొన్నాడు
.రాజాదరణ ద్వైతానికి లభించింది.కూటాలు బాగా గ్రా మాల్లో నాటుకు పో యాయి
.వీరితర్వాత వ్యాసరాయలు ,పురందర దాసుల కాలం లో బాగా అభివృద్ధి చెందాయి
.పురందరుల పద వాజ్మయాన్ని వ్యాసరాయలు ‘’ఉపనిషత్తు లు ‘’అని గౌరవించాడు .తన
దేవతార్చనలో పురందర పదాలనూ చేర్చాడు .తన విద్యా గురువైన శ్రీ పాద రాయల
వలెనె పద రచనలు రాయటం ప్రా రంభించాడు .ఇప్పటి నుండే ద్వైతులు పద రచన
రాయటం ప్రా రంభమైంది .కనక దాసు, వాది రాజు,విజయ రాయలు ,జగన్నాద రాయలు
మొదలైన వారు పద కర్త లుగా ప్రసిద్ధంయ్యారు .మంత్రా లయ రాఘ వెంద్ర స్వామికూడా
ఉడిపి శ్రీ కృష్ణు ని పై ‘’ఒకే ఒక్క పదం ‘’పాడారని పుట్ట పర్తి వారు తెలియ జేశారు .
అన్నమయ్య మొదటి కీర్తన ఏదో ఆయనకోడుక్కు కూడా తెలిసినట్లు లేదు .అలాగే
చివరికీర్తన ఏదో మనకీ తెలీదు .సరే అన్నమ బాలుడు దిన దిన
ప్రవర్ధమానుడవుతున్నాడు .ఒక రోజు స్వామి ‘’పంచాస్త ్ర కోటి స్వరూపుడు ,రవళిమ్చు
పసిడి మువ్వల యందెలు ,పైడి వలువలు మొదలైన వస్త ్ర ఆభరణ విశేషాలతో దివ్య తేజో
రాశిగా దర్శన మిచ్చాడు .’’నాకై పదరచన ము అల్లు ము ‘’అని ఆదేశించి అదృశ్యమైనాడు
.సందేహాలన్నీ తీరాయని ,బ్రహ్మానందం పొ ందానని ,సంకీర్తన లతో దేవుని కోరిక
తీరుస్తా నని పదం చెప్పాడు .ఆయన ఊరు తాళ్ళ పాక .పల్లె టూరే .వ్యవసాయమే ముఖ్య
వ్రు త్తి .అందరూ కష్ట పడితేనే కాని కుటంబం లోని వారందరికీ నాలుగు వేళ్ళూ లోపలి
పో వు .పశువులకు మేత కోసి తీసుకు రావటం అన్నమయ్య పని . కొడవలి తీసుకొని
అడవికి వెళ్ళాడు .ఉత్సాహం గా గడ్డి కోస్తు న్నాడు .ఏమరుపాటు తో కొడవలి చేతికి తగిలి
రక్త ం కారింది . .ఏదో అశాంతి మనసులో జొరబడింది ఆ భావాలనే పదం గా రాశాడు .
‘’అయ్యో !పో యెం గాలము –ముయ్యంచు మనసున నే మోహమతి నైతి –చుట్ట ంబులా
తనకు సుతులు కాంతలు చెలులు –వట్టి యాసల బెట్టు వారే కాని ‘’అని పించింది .చివరికి
తప్పు తెలిసి ‘’అంతరాత్ముండువెంకటాద్రీశు గొలువ కిటు ల –అశాం కూటముల అలజడికి
లోనైతి ‘’అని మధన పడ్డా డు .అప్పుడే వెంకటాద్రి ఉత్సవాలు జరుగుతుంటే వాళ్ళ వెంట
పడి వెళ్ళాడు .దూరం గానే ‘’తిరు వెంగడము ‘’కనిపించింది ‘.అది ‘’పది వేల శేషుల
పడగల మయం –అఖిలోన్నతం ,బ్రహ్మాదులకు అపురూపమైన హరివాసం.అఖిలానికి
నిత్య నివాసం గా ,బ్రహ్మానంద రూపం గా ‘’ కన్పించింది .’’అది మూల నున్న దనం గా
భాసించింది .ఆ కొండ వేదాలే శిలలుగా మారిన కొండ .పుణ్య రాశులే ఏరులైనాయి
.బ్రహ్మాది లోకాల కొనల కొండ .సర్వ దేవతలు అక్కడ మృగ జాతిగా ఉన్నారు .జల నిధులే
నిట్ట చరులు .తపసులే తరువులు .పొ డుగ్గా ఉన్న కొండ పూర్వపు అంజనాద్రి .మరి
అలాంటి చోట కొండపై శ్రీదేవుడు ఎందుకు కొలువై ఉండడు ?నడిచి నడిచి అలసిపో యాడు
.ఒక చెట్టు కింద నిద్రపో యాడు .నిద్రలో అలమేలు మంగ చెప్పులతో కొండ యెక్క రాదనీ
మందలించి స్వామి వారి ‘’లడ్డు ప్రసాదం ‘’తినిపించి సేద తీర్చింది .మెలకువ వచ్చి
అమ్మపై ‘’శతకం’’ చెప్పాడు .ప్రతిపద్యం చివరా ‘’వెంకటేశ్వరా ‘’అనే మకుటాన్ని వాడాడు
.మకుటమే స్వామిది. లోపలి పద్యమంతా అమ్మవారిపైనే .అప్పటికి అన్నమయ్య
పదారేళ్ళ పడుచు వాడు ‘’.తోటి యాత్రికులతో కొండ ఎక్కాడు .కన్నుల పండువుగా
తెప్పల కోనేరు కనిపించింది .
‘’వేంకటేశుని పుష్కరిణి జలమే గంగాది తీర్ధ జలం .తిరుమల విహారమే పుణ్య క్షేత్ర
సందర్శనం .శౌరి సంకీర్తనమే వేదాధ్యయన శాస్త ్ర పాఠం.స్వామి కంకర్యమే సకల
కర్మానుస్టా నం .ప్రసాద భక్షణమే ఉపవాసం, జపం ,తపం .స్వామి పాదాలే శరణం ‘’అని
మనసులో గాఢం గా నిశ్చయించుకొన్నాడు. మనసు కుదుట బడింది ,తేట బడింది .వైష్ణవ
సహవాసమే ,కడగంటి చూపే తన తపః ఫలం అనుకొన్నాడు .సంకీర్తనల్తో నే శ్రీనివాసుడు
చిక్కుతాడు అనుకొన్నాడు .అయితే భావం ఇంకా రక్త మాంసాదులకు పట్ట లేదు .కాని
బౌద్ధికం గా నిర్ణయమై పో యాడు అన్నమయ్య అని నారాయణా చార్యుల వారు
అన్నమయ్య ప్రస్తా న సో పానం లో ఒక మెట్టు పైకి ఎక్కాడు అన్నట్లు గా తెలియ జేశారు .
మళ్ళీ తన ఊరికి వచ్చాడు .ఇతని హరి స్తు తి విని పిచ్చిపత్తి ంది అను కొన్నారు
ఊరూ వాడా .శృంగారపదాల వెర్రి పో వాలంటే పెళ్లి చేయాల్సిందే అనుకొన్నారు ఇంట్లో వారు
.’’పలుకు దేనల
ె తల్లి పవళించెను –కలికి తనముల విభుని గలసినదిగాన –అంగజ
గురినితో అలసినది –తిరు వెంకటాచలాదిపుని కౌగిట గలసి –అరవిరై ,నును జెమట
నంటినది గానా ‘’అని గదిలోని దంపతుల శృంగారాన్ని బయటినుంచి దొ ంగ చూపుల్తో
చూసిన వాడిలా వర్ణించాడు .మొవ్వ కవి క్షేత్రయ్య గారికీ శృంగారం అంగాంగం అంటిన
వాడే .కనుక ఈ పదం పిచ్చ పిచ్చగా నచ్చి తనపదాల్లో ఇదే చాయలో ‘’మగువ తన కేళికా
మందిరము వెడలెన్ ‘’అనే జావళీ రాసి చిర యశస్సు సాధించాడు .కంచిలో అమ్మవారు
క్షేత్రయ్య గారికి అలానే దర్శనం ఇచ్చిందని పెద్దలు చెప్పారని పుట్ట పర్తి వారు సెలవిచ్చారు
.
ఇక అన్నమయ్య పదకవితల్లో విజ్రు మ్భించాడు .స్వామి వైభోగాలు ,మేలు కొలుపులు
,నలుగులు ,గొబ్బిపదాలు ,దంపుడుపదాలు ,కూగూలు ,వెన్నెల పదాలు
,తుమ్మెదపదాలతో విజ్రు మ్భించేశాడు .
శుద్ధ రామ క్రియ రాగం లో ‘’కాంత’’ లో అన్ని రాశులు కొలువై ఉన్నాయని
పరమ భావుకతో ఇది వరకేవ్వరూ స్పృశించని అంశాన్ని గొప్పగా రాశాడు .శృతి లయలు
సినిమాలో దీనికి ప్రత్యేకత ఉంది. విశ్వనాద్ కమనీయం గా చిత్రీకరించాడు ఈ పదాన్ని
‘’ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువపు రాశి –‘’అని మొదలు పెట్టి కాంత కనుబొ మలు
ధనూరాశి అని ,మీనాల్లా ంటి కళ్ళు మీన రాశి అని ,కుచకుమ్భాలు కుంభ రాసి ,సన్నని
హరి మధ్య నడుము సింహ రాశి ,మకరాన్కపు పయ్యెద మకర రాసి ,కన్నేప్రా యం కన్యా
రాశి ,బంగారం కాంతితో తులతూగే అందం తులా రాశి, పొ డవైన చేతిగోళ్ళు వృశ్చిక రాశి
,పిరుదులు వృషభ రాశి ,కాముడి గుట్టు మట్టు ల సఖి కర్కాటక రాశి ,కోమల మైన చిగురు
మోవి మేష రాశి అని అన్ని రాసులు స్త్రీలో చూపించి మహా చమత్కారం చేశాడు .’’ఎట్టు
భరించే నిం కాను ,పట్టు బరువీ ప్రా యము నాకు ‘’అని ఒక నాయిక చేత పచ్చి శృంగారం
గా అనిపించాడు .పదాల్లో ఎత్తు గడలూ ముగిమ్పులూ చిత్రా తి చిత్రం గా చేశాడు ‘’వింత
వింత వింతలూ –నీచింతలే పో చిగురింతలూ –పో పో పో పో విడవోయీ నీ-చూపు మాపై
జాడించక –రేపెపో రేసులేల్ల నీతీపెపో తీదీపులు ‘’అని రెచ్చిపో యి రాశాడు అన్నమయ్య .
తిరుపతికి వెళ్లి శ్రీనివాసుడితో మొర పెట్టు కొన్నట్లు లేదు. దానికి సాక్ష్యం గా ఏ పదమూ
మనకు దొ రకలేదుఅన్నారు ఆచార్యుల వారు . అప్పుడు ‘’రామాయణ కీర్తనలు ‘’రాయటం
ప్రా రంభించాడు . ఇంక శృంగార పదాలను అంగారాలను కున్నాడు .చమత్కారమూ డో సు
తగ్గించేశాడు .అమ్మ వారిని ’’అహి పతి శయనం అతి తాపమమై విభుడు వేదన పడ్డా డట
సీనయ్య .వేదాంత రచన వినమని కోరాడు .నిమిషం ఒక యుగం గా గడుస్తో ందని పరి
వేదన చెందాడు . సహజ సుందరం గా ఆర్భాటాలు లేకుండా నిండారు భక్తితో ,పవిత్ర
హృదయం తో రాశాడు .కొత్త కొత్త అలంకారాలు పదాలకు తొడిగి మెరిసేట్లు చేయాలనే
ఆలోచన బాగా మద గించిపో యింది .
‘
ఇప్పుడాయన తెలివి తేటల్ని దూషిస్తు న్నాడు ‘’ఓరోరి వేంకటేశా!నా లాగా వెర్రి
వెంగళప్పవు .నిన్ను కాదన్న వాళ్ళనీ మోస్తూ నే ఉన్నావు .’’నార సేరు ‘’అని పొ రపాటున
అన్నా అది నీ పేరే భక్తు డు తలచాడని సంబరపడే వెర్రి బాగుల వాడివి .నీ సేవకులకే
నువ్వు దాస్యం చేశావు .కుచేలుని అటుకులనే మెచ్చిన నీ రసహీనతకు నవ్వొస్తో ంది ‘’అని
దేప్పాడు .ఇదో మెట్టు .ఈ సీను అవగానే ‘’నేను ఒక్కడినీ లేక పొ తే నీ కృపకు పాత్రత
ఏముందయ్యా !నేను కీర్తిస్తేనే నీకు కీర్తి వచ్చిందయ్యా ‘’అని సవాలు చేశాడు .అహం
తగ్గింది.చేసిన పాపాలు చెబితే పో తాయి అన్న సామెత ప్రకారం చెప్పి లెంప లేసుకొన్నాడు
‘’నా పాపాలకు నరకాలు చాలవు .నేనేత్తి న జన్మలను రాయటానికి వనం లో తాటాకులు
చాలవు .నా ఆచారపు ఎంగిలి ని నదులేవీ పావనం చేయలేవు .స్వామీ !నేను నీ సూత్రపు
ప్రతిమను మాత్రమె .నా గుణాలను ఎంచకు .నీ గుణాలకు తగ్గ ట్లు ప్రవర్తించు .కామాదుల
కారడవిలో చిక్కి జ్ఞా న మార్గ ం తప్పాను ‘’అని తహతహ లాడాడు అన్నమయ్య .
‘’హరి దలచు పంచ మహా పాతకుడైనా బ్రా హ్మణోత్త ముడే .అన్నాడు ‘’శరణు అంటున్నా .
.నీ నామం భవ హరం .’’అని హాయిగా భారం అంతా శ్రీనివాసుడిపై బెట్టి నిశ్చింతగా
కూర్చున్నాడు అన్నమయ్య .భాగవతులకు పరవశమే ఆభరణం .’’మహా వేదో
నామమయ మైన జీవితం గడిపినవాడు సర్వోత్త మమైన ముక్తిని పొ ందాడు .’’అసాధారణ
భావన ,స్వతంత్ర మధుర ధారా ,విషయ వైవిధ్యం అన్నమయ్య కవితలో ప్రధాన గుణాలు
‘’అని మాన్యులు శ్రీ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు అంటారు .పుట్ట పర్తి వారు
‘’తెలుగు పదాలను జోడించటం లో తిక్కనకు కుడి చేయ్యి అన్నమయ్య .భావ విశ్రు ం
ఖలతలో తిక్కన అన్నమయ్యకు సరి కానే కాడు.భాష మైనం లాగా వంగిపో తుంది
.ఒక్కొక్క భావం ఒక్కొక నందన వనం .అన్నమయ్యలో కవిత్వాన్ని వెతకటం అంటే
స్సముద్రా నికి ఏతం వేయటమే .అది సర్వాం గీణమైన చక్కర బొ మ్మ .పదాలు అర్ధ భావ
గంభీర సంగీతమయం .త్యాగరాజు లాగా నాద ప్రదానమైనవికావు .అన్నమయ్య
ప్రయోగించిన జాతీయాలు నానుడులు అనేక ప్రబంధాలకు జీవనౌషదాలు .అన్నమయ్య
గాంధర్వ లోకం నుంచి అవతరించి పదనామ సంకీర్తనలతో ముక్తి పొ ందిన ధన్యుడు
‘’అన్నారు
ముందే చెప్పినట్లు ఈ వ్యాస పరంపరకు ఆధారం పుట్ట పర్తి వారి ‘’త్రిపుటి’’అని మరో
సారి మనవి చేస్తు న్నాను .
తేనె చినుకులు
వక్షస్థ లాచార్యులకు వైష్ణవ భార్య యందు ‘’రంగ రాజాధ్వరి ‘’అనే కొడుకుపుట్టా డు
.ఈయన కుమారుడే ‘’ ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ నా ల్పస్య తపసః ఫలం ‘’‘’అని తెలుగు
భాషను కీర్తించిన అప్పయ్య దీక్షితులు .విజయ నగర రాజ్య కాలం లో వైదిక మతానికి
అద్వైత మూల స్త ంభాలు ముగ్గు రు .విద్యారణ్యుడు ,సాయణుడు ,అప్పయ్య దీక్షితులు
.అప్పయ్య దీక్షితులు ‘’అడయప్పాలెం ‘’అనే పల్లెటూరిలో జన్మించాడు .అయన ఎవ్వరినీ
దేనినీ లెక్క చేసేవాడుకాడు ఒక్క శివుడిని తప్ప .అందుకే ‘’సర్వ తంత్ర స్వతంత్రు డు ‘’అనే
బిరుదు పొ ండాడు .న్యాయ ,వ్యాకరణ ,మీమాంసా శాస్త్రా లలో దీక్షితులు ఉద్ద ండ
పండితుడు .ఆయన రాసిన గ్రంధాలు నూటనాలుగు .
దీక్షితులకు విష్ణు భక్తీకూడా శివభక్తితో పాటు సమానం గానే ఉండేది .’’శివ
పారమ్యాన్ని ‘’ స్థా పించటానికి శ్రీ కంఠ భాష్యం రాశాడు .విష్ణు భక్తీ ప్రబో ధకాలైన ‘’వరద
రాజాస్ట కం ‘’మొదలైన ఎన్నో స్తో త్రా లు రాశాడు .అలంకారశాస్త ్ర గ్రంధాలు చాలా రాశాడు
అందులో అర్ధ చిత్ర మీమాంస ,కువలయా నందం ప్రసద
ి ్ధా లు .అయితే సమకాలీనుడైన
మరో తెలుగు అలంకార శాస్త క
్ర ారుడు జగన్నాధ పండిత రాయలు వీటిని ఖండించాడు
.జగన్నాధుని ఖండనలో విరోధం తప్ప పాండిత్యం లేదని విమర్శకులు తేల్చారు
.దీక్షితులకు’’ వేదాంత దేశికులు’’ అంటే మహా గౌరవం .ఆయన రాసిన
‘’యాదవాభ్యుదయం ‘’కు దీక్షితులు వ్యాఖ్యానం రాశాడు .ప్రబో ధ చంద్రో దయం అనే మరో
వ్యాఖ్య కూడా చేశాడు .
దీక్షితులు వేంకటపతి రాజులూ ,రాయ వేలూరు రాజుల దగ్గ ర ఉండేవాడు .జింజి లో
కూడా ప్రసిద్ధు డే .జింజి ఆస్థా నం లో శ్రీనివాస దీక్షితులు ఉండేవాడు .అస్త మిస్తు న్న
సూర్యుడిని ‘’రత్నఖేటం ‘’తో ఉత్ప్రేక్షిం చాడట .అప్పటినుంచి ‘’రత్న ఖేటదీక్షితులు
‘’అయ్యాడు .ఈయన జింజి కోట కు వెళ్లి అప్పయ్య దీక్షితులతో నమస్కారం
పెట్టిన్చుకొంటాను అని సవాలు చేశాడు .ఇద్ద రి మధ్య వాదం భీకరం గా జరిగి .ఈయనే
అప్పయ్య చేతిలో ఓడిపో యాడు .అన్నమాట నిల బెట్టు కోవాలిగా .అప్పయ్యను బతిమిలది
తన కూరుర్నిచ్చి పెళ్లి చేసి మామ అయి అప్పుడు అల్లు డు అప్పయ్య దీక్షితులతో
నమస్కారం పెట్టిన్చుకోన్నాడట .ఇలా ఎన్నో కధలూ గాధలు సరస్వతీ పుత్ర పుట్ట పర్తి
నారాయణాచార్యుల వారు తవ్విపో శారు’’త్రిపుటి ‘’వ్యాసాలలో .అందులోవే మీకు
అందజేశాను .
శమీ వృక్షం
‘’శమీ శమయతే పాపం –శమీ శత్రు వినాశినీ –అర్జు నస్య ధనుర్ధా రీ –రామస్య ప్రియ దర్శినీ
‘’అని విజయ దశమి నాడు శమీ పూజ చేస్తా ం .శమీ పత్రిని అందరికి పంచిపెడతాం .దైవ
దర్శనం చేసుకొని ,పెద్దలఆశీర్వాదాన్ని పొ ందుతాం .పిన్నలను ఆశీర్వదిస్తా ం
.బ్రా హ్మణులకు దక్షిణ తాంబూలాలిస్తా ం .ఇది సంప్ర దాయ సిద్ధం గా వస్తు న్న
అలవాటు . ఈ శ్లో కం లో పుట్ట పర్తి వారు రెండు లోపాలు గమనించారు .శబ్దా ల మధ్య ఏ
కాన్వయం లేదన్నారు . అర్జు న శబ్ద ం ధనుస్సుతో సమన్వయము .దారీ కి కూడా .దారీ
పుంలింగ శబ్ద ం .శమీ శబ్దా నికి విశేషణం గా ఇది కుదరదు .కాని ఈ శ్లో కం పరంపరాగతం గా
వస్తు న్న శ్లో కం కనుక గౌరవించాలి అంటారు .
శమీ వృక్షం అర్జు నుని ధనుస్సును ధరించిందే కాక శ్రీ రాముడికి సంతోషకరమైన
దర్శనాన్ని కల్గించింది .అంటే త్రేతా ,ద్వాపర యుగ రామాయణ భారత కదల తో ఈ
వృక్షానికి సంబంధం ఉందన్న మాట .ఆశ్వయుజ శుక్ల దశమి విజయ దశమి .ఆ రోజు
సాయంకాలాన్ని ‘’విజయ కాలం ‘’అంటారు .ఈ దశమి శ్రవణా నక్షత్రం తో కలిసి ఉంటె
మహా భేషుగ్గా ఉంటుందని జ్యోతిశ్శాస్త ం్ర చెబుతోంది .పై శ్లో కానికి కొంత చేర్చి కూడా లోకం
లో ప్రచారం ఉంది ‘’శమీ శమయతే పాపం ,శమీ లోభిత కంటకా- దారిన్ అర్జు న బాణానాం
–రామస్య ప్రియ వాదినీ –కరిష్య మాణయాత్రా యాం –యదాకాలం సుఖం మయా –తత్ర
నిర్విఘ్న కర్త్రీత్వం ,భవ శ్రీరామ పూజితే ‘’.ఇందులో యాత్ర అంటే యుద్ధ యాత్ర అని
అర్ధం .అంటే ఈ పండగ రాజులకు సంబంధించిన ముఖ్య పండగ .వర్షా కాలం యుద్ధా నికి
ప్రతికూలం .కనుక చాతుర్మాస్య దినాలు అవగానే శరదృతువు లో యుద్ధా నికి బయల్దే రటం
ఆచారం .శమీ పూజ చేసి రాజులు యుద్ధా లకు బయల్దే రుతారు .కన్నడ దేశం లో ‘’జంబూ
సవారీ ‘’అని విజయ దశమి నాడు గ్రా మ పొ లిమేర దాటి బండ్ల లోనో బండీలమీదనో కాలి
నడకలోనో గ్రా మ సరిహద్దు దాటి వెళ్ళటం ఆన వాయితీ .ఇప్పటికీ చేస్తు న్నారు .దీనికే
‘’సీమోల్ల ంఘనం ‘’అంటారు .మేము హిందూపురం లో ఉండగా ఈ జమ్బూసవారి మాకు
ఏంతో ఇష్ట ంగా ఉదేది ఆ రోజుల్లో గుర్రపు బళ్ళే.వాళ్ళు కూడా సరదాగా డబ్బులు వసూలు
చేయకుండా ప్రక్కనే ఉన్న’’ సూగూరు ‘’దాకా తీసుకొని వెళ్లి తీసుకొచ్చేవారు .అక్కడ ప్రసద
ి ్ధ
శ్రీ ఆంజ నేయ స్వామి దేవాలయం ఉంది .స్వామికి మొక్కి తిరిగి వచ్చేవాళ్ళం అదొ క పెద్ద
కోలాహలం. బజారులన్నీ ఇలాంటి జనాలతో కిక్కిరిసి పో యేవి .మను స్మృతిలో కూడా
యాత్ర అంటే దండ యాత్ర అనే అర్ధం లోనే వాడారు అని సరస్వతీ పుత్రు లు చెప్పారు .
రామాయణం లో రామ రావణ యుద్ధ ం అతి తీవ్రం గా జరుగు తోంది .రాముడు
రావణుడి తలలు తుంపిన కొద్దీ మళ్ళీ మొలుస్తూ చీకాకు పెట్టిస్తు న్నాడు . రాముడు
అలసి కొంత, భయ పడి కొంత ‘’దేవీపూజ ‘’చేశాడు. ఆమె మేల్కొన్నది ఆమె మేల్కొన్న
రోజే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి .ఆమె ప్రసన్న అయి శ్రీరాముడికి విజయం సిద్ధిం చ
టానికి వరం అనుగ్రహించింది .అ రోజు మొదలు పది రోజుల్లో రావణ సంహారం చేస
,విజయం పొ ంది పుష్పకం ఎక్కి సీతా దేవితో సహా అయోధ్య చేరాడు .అయోధ్యకు
బయల్దే రటానికి ముందు కూడా రాముడు శమీ పూజ చేసే బయల్దే రాడని ఆచార్యుల వారు
సెలవిచ్చారు .అయితే వాల్మీకి దీన్ని చెప్పలేదన్నారు .
ఇక భారత కధకు వస్తే అర్జు నుడు పాండవ ఆయుధాలన్నీ శమీ వృక్షం మీద దాచి అజ్ఞా త
వాసానికి బయల్దే రాడు .వాసం పూర్తికాగానే ఇక్కడికి వచ్చి శమీ పూజ చేసి ఉత్త ర
గోగ్రహణం లో విజయాన్ని కురుక్షేత్ర యుద్ధ ం లో శత్రు సంహారాన్ని చేసి విజయం సాధించి
అన్నగారిని రాజ్యాభి షిక్తు డిని చేశాడు .విజయదశమి రోజే అర్జు నుడు ‘’బృహన్నల ‘’గా
మారిన రోజట.తిక్కన గారు భారతం లో –
‘ఆదా తుమ్గా ః స్సుశార్మోధ కృష్ణ పక్షస్య సప్త మీం –అపరే దివసే సర్వ్ రాజన్ సంభూయ
కౌరవాః- అష్ట మ్యాంతే హ్యగ్రు హ్నంత గోకులాని సహశ్రశః ‘’అని రాశారు .బహుళ అష్ట మీ
,నవమీ తిధులు ఉత్త ర గోగ్రహణానికి నిర్ణయింప బడ్డా యి అని తిక్కన రాస్తే ,వ్యాసుడు
సప్త మి అష్ట మి తిధుల్లో అని మూలం లో చెప్పాడు .బహుళ పక్షం లో అని ఇద్ద రూ
అన్నరుకనుక తిధులు పెద్దగా పట్టించుకోవక్కర్లేదని ,శుక్ల పక్ష దశమి కి దీనికి సంబంధం
లేదని నారాయణాచార్యుల వారి తీర్పు .దీన్ని బట్టి అభిమన్యుని వివాహ ముహూర్తా న్ని
నిర్ణయించ వచ్చు అంటారు ఆచార్య శ్రీ .
శ్రీ కృష్ణు డు కర్ణు డి తో ‘’అది సూర్యదయం మైత్రీ ముహూర్త ం ,కార్తీక మాసం శరత్తు వెళ్లి
హేమంతం వచ్చింది .రేవతీ నక్షత్ర యుక్త ం .కాలం యుద్ధా నికి మంచి అనుకూలం .ఈ
మాసం సౌమ్య మాసం .కట్టెలు ,పొ ట్టు ,ఔషధాలు అన్నీ లభించేకాలం .బురద ఉండదు
.ఈగా దో మా బాధ ఉండదు ఈ రోజుకి ఏడవ రోజున అమా వాస్య వస్తు ంది .ఆరోజే యుద్ధ ం
ప్రా రంభం .’’అని చెప్పాడు .శ్రీ కృష్ణ రాయ బారం కార్తీక మాసం బహుళ షష్టి నాడు
ప్రా రంభమైంది .అష్ట మి నాటికి హస్తిన నుంచి కృష్ణు డు తిరిగి వచ్చాడు .రాయబారం
మాటలన్నీ కురు సభలో అష్ట మి నాడే జరిగాయి .యుద్ధ ం ప్రా రంభమైంది కార్తీక
అమావాస్య నాడు .అభిమన్యుని వధ నాటికి అతని పెళ్లి అయి ఆరు నెలలయింది .ఏడవ
నెలలో మృత్యువు పాలయ్యాడు .కనుక అభిమన్యుని వివాహం వైశాఖ మాసం లో
జరిగింది .పాండవులు ఆశ్వయుజ శుక్ల దశమి నాడు శమీ పూజ చేశారు .కనుక ఈ పూజ
అయిన ఏడెనిమిది నెలలకే అభిమన్యు వివాహం జరిగి ఉండాలి .కనుక విజయ దశమికి
రామాయణ కదా తో సంబంధమే కరెక్ట్ గా సరి పో తోందని పుట్ట పర్తి వారు లెక్కలు కట్టి
నిగ్గు తేల్చారు .
ఆర్య కాలం లో ‘’అపరాజిత ‘’అనే శక్తి ఉంది .యుద్ధ ం లో జయం కోసం ఆమెను
పూజించేవారు .మౌర్య చంద్ర గుప్తు లకాలం లో కూడా ఈమె కు ప్రచారం బాగానే ఉండేది
.చాణక్యుడు అర్ధ శాస్త ం్ర లో ‘’వైజయంత ‘’అనే దేవత పేరు చెప్పాడు .విజయ దశమికి
ఈదేవతను పూజించి యుద్ధా నికి బయలు దేరేవారట రాజులు .వైద్య శాస్త ం్ర లో అపరాజిత
అంటే ‘’శమీ వృక్షం ‘’అనే పేరు ఉంది .అంటే అపరాజితా దేవికి స్థా నం శమీ వ్రు క్షమేమో నని
పుట్ట పర్తి వారు ఊహించారు క్రమం గా ఆ దేవీ పూజ స్థా నం లో శమీ పూజ ప్రా రంభమై
ఉండ వచ్చును అన్నారు వారు .దీని రహస్యం మంత్రం శాస్త ్ర వేత్తలే తేల్చాలని వారు
అభిప్రా య పడ్డా రు కూడా .శమీ వృక్షానికి విజయం చేకూర్చే లక్షణం ఉండి ఉండాలని
నిశ్చయం గా చెప్పారు .
వాల్మీకి –రామాయణం
భారతీయులకు రామాయణం అంటే నిత్య దాహం అంటారు పుట్ట పర్తి వారు .రామాయణం
రాసిన వారిలో చాలా మంది భగవత్ సాక్షాత్కారం పొ ందారు .మహారాష్ట ల
్ర ో పాండు రంగ
విభుని సాక్షాత్కరించుకొన్న ఏక నాధుడు ‘’భావార్ధ రామాయణం ‘’రాశాడు .భక్తా గ్రేసరుడు
తులసీ దాసు ‘’అవధీ భాష ‘’లో రామ చరిత మానసాన్ని రచించాడు .తమిళం లో ‘’కంబ
కవి’’ రామాయణం మలయాళం లో ‘’ఎజుత్త చ్చన్ ‘’రామాయణాలు ప్రసిద్ధా లు .ఆ తర్వాత
ప్రతి భాషలో ఎందరోకొందరు రామాయణాలను రాస్తూ నే ఉన్నారు. రామాయణ కల్ప
వృక్షం రాసి జ్ఞా న పీఠం సాధించారి విశ్వనాధ. రంగ నాధుడు ,మొల్ల భాస్కరాదులు
రాసినా వాల్మీకి స్థా యి ఎవరూ అందుకోలేక పో యారు. అరవింద మహర్షి ‘’వాల్మీకి వంటి
రచన చేయ లేక పో యానే ‘’అని బాధ పడ్డా రట .భవ భూతి రాసిన ఉత్త ర రామ చరిత్ర
చూస్తె భవ భూతి రామాయణాన్ని పూర్తిగా అర్ధం చేసుకో లేక పో యాడే అని అని
పించిందట నారాయణా చార్యుల వారికి .
సంస్కృత సాహిత్యం లో మహా కవులు ఇద్ద రే వ్యాస ,వాల్మీకులు .వ్యాసుడు చేసిన పని
ఊహించటానికే శక్యం కానిది అంటారు .అందుకే వ్యాసో నారయణో హరిః అన్నారు
లోకులు .కాని కావ్యం విషయానికి వస్తే కవి అంటే వాల్మీకి యే.కావ్యం అంటే
రామాయణమే .భాసుడు ,కాళిదాసాదులు రామ కదా సరస్సులో మునకలు వేశారు
.వాల్మీకి చెప్పిన సూక్ష్మ విషయాన్ని కాళిదాసు విస్త ృతం చేశాడు .విక్రమోర్వశీయ నాటకం
లో వాల్మీకి శ్లో కాన్నే యదా తదం గా ఇరి కిం చే శాడుకూడా .వాల్మీకిని దో సిళ్ళతో
తాగేద్దా మనే ‘’ఆబ ‘’ ఆయన లో అధికం గా ఉంది .’’శక్య మంజలి భిహ్ పాతుం వాతాఃక –కై
తిక గందినః ‘’ అంటాడు వాల్మీకి . ఆ కైతవ గంది సమీరం వాల్మీకి అయి తానూ తాగితే
యెంత బాగుండేదో అని మహాకవి ఎన్నో సార్లు అనుకోని ఉంటాడని సరస్వతీ పుత్రు ల
ఊహ .వాల్మీకి లో తాదాత్మ్యం చెందటానికి ఆయన భాష అడ్డ ం వచ్చిందట .అంటే
కాళిదాసు భాషలో కొంత కృతకత్వం ఉందన్న మాట .’’కాళిదాసు కంటే భాసుడు వాల్మీకి
భాషలోను భావం లోను దగ్గ రయ్యాడేమో నని పించింది పుట్ట పర్తి వారికి .
‘’ఇదం మరుసత మిదం స్వాదు ప్రఫుల్ల మిద మిత్యపి –రాగ మత్తో మధుకరః
కుసుమేష్వేవ లీయతే ‘’దీని అర్ధం తేనే రుచిగా ఉంది .పువ్వు బాగా వికసించింది .ఇక్కడ
తేనే బాగా దొ రుకుతుంది అని ఒక తుమ్మెద ప్రతి పుష్పం మీదా వాలుతూ పో తోందట
.’’రాగ మత్త ’’అనే మాట వలన దానితో బాటు ఆడ తుమ్మెద కూడా ఉంది అని భావం
ధ్వనితం అవుతోంది .ఇలాంటిదే కాళిదాసు ఒక సందర్భం లో ‘’మధు ద్విరేఫః కుసుమైక
పాత్రే పపౌ ప్రియాం స్వామను వర్త మానః ‘’అంటాడు సులభం గా ఉన్నా భాషలో లాలిత్యం
కరువైంది .భాసుడు వాల్మీకిని పూర్తిగా అనుసరిస్తా డు .రామాయణం లో ఏ పాత్రను
చూసినా మితం గా మాట్లా డుతుంది ఇంకో రెండు ముక్కలు మాట్లా డితే బాగుండు
అనిపిస్తు ంది .త్యాగయ్య గారిలో శృంగారం అంతర్గ తం గా ఉన్నట్లు వాల్మీకిలో ఏ రసంపైనా
పెద్దగా అభినివేశం ఉన్నట్లు గోచరించదు అన్నారు ఆచార్యుల వారు .’’ఏ చిన్న సౌందర్య
రేఖ కూడా వాల్మీకి నుంచి తప్పించుకు పో లేదు ‘’అంటారు శ్రీరాముడు పరమ సౌందర్య
దృష్టికలవాడు .అంతటి నియమ శీలి జీవితాన్ని ఎలా గడిపాడా అని ఆశ్చర్యమేస్తు న్ద న్నారు
.వాల్మీకి మనస్సు ఒక్కో సారి తీవ్రం గా స్పందిస్తు న్ది కూడా .
రావణ సంహారం తర్వాత మండో దరి వచ్చి కింద పడిపో యిన భర్త ను చూసి ‘’ఇన్ద్రియాణి
పురాజిత్వా జితం త్రిభువనం త్వయా –స్మరద్భిరివా తద్వైరం ఇంద్రియైరవ
ే నిర్జితః ‘’అంటూ
విలపిస్తు ంది ‘నాధా !నువ్వు ముందు రజో గుణం తో కూడిన తపస్సు తో ఇంద్రియాలను
బల వంతం గా పాముల్ని బుట్ట లో పెట్టినట్లు కట్టేశావు .ఆ రజోగుణం తోనే మూడు
లోకాలు జయిన్చావుకూడా .తమల్ని బల వంతం గా అణచిపెట్టా వని నీఇంద్రియాలు పగ
బట్టా యి. అవకాశం కోసం ఎదురు చూస్తు న్నాయి .సీతా దేవి అనే చిన్నఆధారం దొ రలక
గానే అవి విజ్రు మ్భించాయి .తిరగ బడి నిన్ను కాటేసి చంపేశాయి .వివేకం తో
ఇంద్రియాలను నువ్వు లోబరచుకోలేదు .అందుకని నిన్ను చంపింది నీఇంద్రియాలే తప్ప
రాముడు కాడుఅని గ్రహించు ‘’అన్నది .అంతకు ముందుచాలా సార్లు అడ్డు పడింది
తనకన్నా సీతా దేనిలోనూ దీటు కాదని చెప్పింది .భర్త ప్రవ్రు త్తి మండో దరికి బాగా తెలుసు .
మేనకా విశ్వామిత్రు ల కధను మహర్షి పతనాన్ని నాలుగే నాలుగు శ్లో కాలలో
చెప్పేశాడు వాల్మీకి అంటారు పుట్ట పర్తి వారు .ఇది విశ్వామిత్రు డి లో ఉన్న చిన్న దౌర్బల్యం
దీన్ని పెంచి పెద్దగా రాయకూడదని, ఔచిత్య భంగమనీ వాల్మీకి భావించాడు .జనక సభలో
జనకుడు శివ ధనుస్సు గురించి చాలా చెబుతాడు .విశ్వామిత్రు డికి ఇది కేవలం అతి
సామాన్య విషయం అనిపించి ‘’వత్స రామ ధనుః పశ్య ‘’అని మాత్రమె అంటాడు .రాముడు
కొంచెం చేత్తో ధనుస్సును తాకుతానని మాత్త మ
్ర ే అంటాడు . అది విరిగి పో తుంది ఇక్కడ
రెండే రెండు శ్లో కాలు రాస్తా డు మహర్షి –
‘’తస్య శబ్దో మహా నాసీత్ నిర్ఘా తసమ నిస్వనః –భూమి కంప శ్చ సుమహాన్ ,పర్వతస్యేవ
దీర్యతః ‘’
శ్రీశైలం విశేషాలు
శేశాచలానికి నికి శ్రీశైలం అనే పేరుంది .అహో బిల క్షేత్రం కూడా ఇందులో భాగమే .బౌద్ధ
ఆచార్యుడు నాగార్జు నుడు వసించిన కొండ శ్రీ పర్వతం .ఈ పేరుతొ శాసనమూ ఉంది
.ఇక్కడి మల్లికార్జు న స్వామి జగత్సంరక్షకుడు .ఒకరకం గా తూర్పుకనుమలన్నిటినికలిపి
శ్రీపర్వతం అనచ్చు నెమో అన్నారు పుట్ట పర్తి వారు .శ్రీశైల క్షేత్రం వయసు నూరు కోట్ల సం
వత్సరాలట..కాశీ క్షేత్రం దీనికన్నా కోటి ఏళ్ళు ప తర్వాతది అని శైవుల భావనత .ఇక్కడ
కాపాలికులు ,క్షపణకులు ,మొదలైన వివిధ సంప్రదాయాల వారున్దేవారట .శాక్తేయులకు
మొదటినుంచి నిలయం .ఆడి శంకరులు శ్రీశైలానికి వచ్చినపుడు ‘’కాపాలిక భైరవుడు
‘’ఒకడు చంప టానికి ప్రయత్నించాడు .శిష్యుడైన పద్మ పాదునిపై ఉగ్ర నరసింహ మూర్తి
ఆవేశించి వాడిని చీల్చి చంపేశాడు .శంకర భగవత్ పాదులు క్షేత్ర స్తు తి లో ప్రత్యేకం గా
క్షేత్రం పేరు చెప్పరు .కాని మల్లికార్జు న స్వామిని రెండు మూడు చోట్ల పేర్కొన్నారు
.స్వామిపై అంతటి భక్తీ ప్రపత్తు లు వారికి .
శ్రీశైలం వీర శైవులకు ఆట పట్టు .వీరందరూ మల్లికార్జు నుని మహా భక్తు లు .కన్నడ
వీర శైవులూ ఆరాధించారు .ఇక్కడి దేవాలయ అర్చన జంగములదే.నన్నెచోడకవి గురువు
పండితారాధ్యుడు ఇక్కడే ఉండేవాడు. అక్కడ ఆయన సమాదికూడా నేటికీ దర్శ్శనీయ
క్షేత్రమే .పాండవులు అర్చించిన లింగం ఇది .శ్రీరాముడు ఈ అరణ్యాలలో సంచరించాడు
.ఇక్కడ అనేక సత్కార్యాలు జరిగాయి అన్ని కాలాలో .అదేవిధం గా చెడ్డ పనులూ కూడా
.వామాచార తత్పరులకు ఆవాస భూమి .మధ్య యుగం లో శ్రీశైలం ఒక మహా నగరం .జైన
,బౌద్ధు లు ఇక్కడే ఉండేవారు .ఒకరితో ఒకరు పో ట్లా డుకొని ఈ మహా పట్నాన్ని సర్వ
నాశనం చేసే వరకు నిద్రపో లేదు వారు .చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఈ క్షేత్రా న్ని
నగరాన్ని గొప్పగా వర్ణించాడు .అంతకు ముందే ఇద్ద రు విదేసీరాయ బారులు వచ్చారు .
శ్రీశైల భ్రమరాంబికా ఆలయం వెనుక అయిదారు చిన్న చిన్న రంద్రా లున్నాయి
.వాటిపై చెవి పెట్టి వింటే తుమ్మెదల ఝన్కారం విని పిస్తు ంది .ఇక్కడ ఉన్నది భ్రా మరీ శక్తి
అని అర్ధమౌతుంది .అమ్మవారి అలంకారాలు తీసేస్తే మూల మూర్తి ‘’మహిషాసుర మర్దిని
‘’యే.ఆలయానికి ప్రక్కనున్న అగన్నేరు చెట్టు వయసు కనీసం ఆరు వందల ఏళ్ళు .దాని
వేరుకింద పెద్ద బావి ఉంది . దీని మూలాన్ని చూసిన వారు ఇంతవరకూ ఎవరూ లేరట
.’’ఏదో ఒక నక్షత్రం వారం రోజు అర్ధ రాత్రి కి చంద్ర బింబం ఆ నీటిలో రెండు మూడు
నిమిషాలు మాత్త మ
్ర ే ప్రతి ఫలిస్తు ందని అప్పుడు ఆ నీటిని తాగితే ఆయుస్సు
పెరుగుతుందని ‘’బెల్లం కొండ సన్యాసి ‘’అనే మహాను భావుడు తానూ త్రా గి నూట ఏభై
ఏళ్ళు బతికానని చెప్పేవారట ఆయన్ను చూసిన వారిలో నారాయణా చార్యుల వారి
మిత్రు లనేకులున్నారట .ఆయన అక్కడే సమాధి అయ్యాడట .’’నవనాధ సిద్ధు లు ‘’ఇక్కడే
ఉండేవారు .వారు బంగారాన్ని ఇక్కడ అనేక చోట్ల దాచారట .దానికోసం కొందరు
తవ్వకాలూ చేశారట .
శ్రీ వైష్ణవులకు వాల్మీకం పరమ ప్రమాణ గ్రంధం .శరణాగతి కావ్యం .ఇందులోని పాత్రలను
వారు పిలుచుకొనే తీరే గమ్మత్తు గా ఉంటుంది .శ్రీరాముడిని ‘’పెరుమాళ్ ‘లేక ‘’తిరుముకన్
‘’అంటారు లక్ష్మణున్ని ‘’ఇలైయ పెరుమాల్ ,అలాగే భరత శత్రు ఘ్నులను భరతాళ్వాన్
,శత్రు ఘ్నాళ్వాన్ అని పిలుచుకొంటారు .నిత్య రక్షకురాలు కనుక సీతమ్మను ‘’పిరాట్టి
‘’అంటారు .సుగ్రీవుడు మహారాజర్ .జటాయువు ‘’పెరియఉడయ్యార్ ‘’.దశరధుడిని చక్రవర్తి
అని ,హనుమను ‘’శిరియ తిరువడి ‘’అని పిలవటం ఉంది .గరుత్మంతుడు స్వామి అన్ని
అవతారల్లో ను సేవిన్చాడుకనుక ‘’పెరియ తిరువడి ‘’అయ్యాడు. హనుమకు రామావతారం
తోనే సంబంధం .లక్ష్మణుడు శ్రీవైష్ణవం లోని ‘’శేషత్వానికి ‘’ప్రతీక .శేష శేషిత్వం ఈ
సంప్రదాయం లో మాత్రమె ఉంటుంది .దీనికే ‘’ప్రతి తంత్రం ‘’అంటారు వారు .అంటే ఇతర
సిద్ధా ంతాలలో లేకుండా ఒకే ఒక్క సిద్ధా ంతం లో వచ్చ్చే నియమం .భరతుడు ‘’భగవత్ పార
తంత్రా నికి ‘’చిహ్నం .’’భాగవత శేషత్వం ‘’శత్రు ఘ్నునిలో దర్శిస్తా రు .శరణాగతికి
విభీషణుడు నిలు వెత్తు రూపు .హనుమ లో ‘’ఆచార్య స్వరూపం ‘’చూస్తా రు .రామాయణ
పాత్రలన్నీ రాముని శరణాగతి పొ ందినవే నని వారు భావిస్తా రు .శ్రీవైష్ణవం లో పరమేశ్వర
స్వరూపం నిరూపిత స్వరూప ధర్మం ,స్వరూప ని రూపక ధర్మం అని రెండు
పద్ధ తులున్నాయి .నిరూపిత స్వరూప ధర్మం లో శ్రీరాముని పరతత్వాన్ని శూర్పణఖ
ప్రకాశింప జేసింది..స్వామి స్వరూప ధర్మం అయిన నిత్య యవ్వనం ను ఆమె దర్శించింది
.స్వామి నేత్రా లను ‘’పుండరీకాక్షుడు ‘’గా చెప్పింది అన్న రావణుడితో .ఆచార్య సేవకు శబరి
గొప్ప ఉదాహరణ .రాముడు ఆమె ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె స్వామితో ‘’మయా
తు వివిధం వన్యం సంచితం పురుషభ-తవార్దే పురుష వ్యాఘ్రః పంపా యాస్తీర సంభవం
‘’అన్నది .అంటే ‘’స్వామీ !నువ్వు పురుష శ్రేస్టూ డివి .పరమ పురుషుడివి .నీకోసం ఈ ఫల
పుష్పాలు సేకరించాను .’’అన్నది .గురు శుశ్రూ ష ఫలించిందా అని ఆమెను రాముడు
ప్రశ్నిస్తే ‘’చక్షుషా తప సౌమ్యేన పూతాస్మి రఘునందన –పాద మూలం గమిష్యామి
యానహం పర్య చారిషం ‘’అంటుంది .అంటే నీ ప్రసన్న దృక్కుల తో పవిత్రు రాలి నయ్యాను
.నీ ఆజ్ఞ తో నేను నాజన్మ అంతా సేవించిన ఆచార్యుల సన్నిధికి పో తున్నాను ‘’అన్నది
.శ్రీవైష్ణవం లో ఆచార్యునికి ఉన్న గౌరవం మరి దేనికీ లేదు అందుకే ఆ మాట అన్నది
.పుణ్య లోకాలకో శ్రీ వైకుంఠానీకో పో తు న్నానని అనలేదామే .గురు సన్నిధికి
చేరుతున్నానన్నది .అదే పరమ వైష్ణవ ధర్మ అంటారు పుట్ట పర్తి వారు వ్యాఖ్యానిస్తూ
.ఆచార్య పాదం చేరటమే ఉత్త మ స్తితి స వారికి .ఆచార్య పాద కైంకర్యమే బంధ మోక్షాలకు
ముఖ్య ఫలం అని నారాయణా చార్యుల వారి వ్యాఖ్య
శ్రీ వైష్ణవం లో సీతాదేవి పురుష కార స్వరూపిణి .ఆమె అనుగ్రహం లేకుండా
పురుశు డికి కి కారుణ్యం లభించదు .ఆమెను తిరస్కరించి నందుకే శూర్పణఖ ఇడుముల
పాలైంది .రావణుడు పరమ పురుషుడిని తృణీకరించి ఫలితం అనుభ విన్చాడని వారు
అంటారు .రావణ సంహారం తర్వాత రాక్షస స్త్రీలనుహనుమ చంప బో తుంటే పురుషకార
స్వరూపిణి అయిన సీతాదేవి వారించింది .ఓం కారానికి వీరి సిద్ధా ంతం లో అ అంటే అకార
వాచ్యుడు అయిన పరమాత్మ .మ జీవుడు .మధ్యలో ఉన్న ఉకారం లక్ష్మీ స్వరూపం
.లక్ష్మీదేవి పురుషకారం వల్ల నే జీవుడు పరమాత్మను పొ ందుతాడు అని అర్ధం .దీనికి
సీతారామ వన వాసం లో ఉన్న శ్లో కాన్ని ఉదహరిస్తా రు –
‘’అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా –పృష్ట తస్తు ధనుష్పాణిః లక్ష్మణో
నుజగామ సః’’
వేదకాలం నుండి ప్రతిమారాదన ఉన్నట్లు తెలుస్తో ంది .శ్రు తుల కాలం లో గుర్రం
సూర్యుడికి చిహ్నం గా ఉండేది .అగ్నికీ గుర్రమే .రుద్ర ,ఇంద్రు లకు ప్రతీక వృషభం .చక్రా నికి
ఎక్కువ ప్రశస్తి ఉండేది .యజ్న వేదికకు వెనక సూర్యుడికి బదులు చక్రా న్ని ఉంచేవారు
.ఇదే ప్రభా మండలం గా అభి వృద్ధిపొ ంది ఉండవచ్చు అని పుట్ట పర్తి వారూహించారు
.తర్వాత అదే విష్ణు చక్రం అయింది .బౌద్దు లకాలం లో అదే ధర్మ చక్రం అయింది
.జీవితానికి సంకేతమే అయిం దది. శ్రీరామ పట్టా భిషేక సమయం లో శ్రీరాముడు తన
కులదైవం అయిన శ్రీ రంగ నాదుడి విగ్రహాన్ని సుగ్రీవుడికి ప్రదానం చేశాడు .అదే శ్రీరంగం
లోని రంగనాధ విగ్రహం ..మహా భారతం లో స్త్రీపర్వం లో ఇలాంటి కొన్ని సన్నీ వేశాలు
కనిపిస్తా యి .పూజలకే కాక మనుషులకు కూడా ప్రతిక్రు తుల్ని ఏర్పాటు చేసవ
ే ారట
.రాముడు సీతా విరహం తో అశ్వమేధ యాగాన్ని జానకి ప్రతిమ ను దగ్గ రుంచుకొని
చేశాడు .ద్రు తరాసత్రు డికి భీముడిపై ఉన్న కోపం తీర్చటానికి కృష్ణు డు భీముని ఇనుప
ప్రతిమ చేయించి గుడ్డిరాజు ముందు పెడత
ి ే భీముడే అనుకోని కౌగిట్లో నలిపేశాడు అది
పొ డి పొ డి అయింది . దీన్నే ద్రు తరాస్ట ్ర కౌగిలి గా లోకం లో ప్రచారం అయింది .
దేవాలయాలలో అర్చా మూర్తు లనేకాక ,చక్రా లన్ని ,యంత్రా న్ని స్థా పించే అలవాటుంది
.వైష్ణవులు సాలగ్రా మాలను భక్తితో అర్చిస్తా రు . అవి నేపాల్ దగ్గ రలోని గండకీ నదిలో
దొ రుకుతాయి.ఇది గంగకు ఉపనది .గండకి ఒకప్పుడు వేశ్య .తర్వాత పరమ భక్తు రాలైంది
.భక్తీ తో శ్రీ మహా విష్ణు వును చేరువైంది .ఆయన వరం కోరుకో మంటే ,ఆయన తన గర్భం
లో జన్మించాలని కోరుకొన్నది .సాలగ్రా మ రూపం లో గండకి కి జన్మిస్తా నని
అభయమిచ్చాడు .శై వులకు ‘’బాణ లింగాలు ‘’ పూజార్హా లు .ఇవి నర్మదానది గుండం
లోని ఓంకార క్షేత్రం లో లభిస్తా యి .గండకీ నది ,సాలగ్రా మ విషయాలు వరాహ పురాణం
లో ఉన్నాయి .సాల గ్రా మాలలో నల్ల నివి ,గోధుమ రంగువి ,ఆకు పచ్చనివి ,తెల్లనివీ
ఉంటాయి .కొన్ని మిరియం గింజ సైజు నుండి ,చాలా పెద్ద సైజు వరకూ ఉంటాయి .శ్రీ కూర్మ
క్షేత్రం లో సాలగ్రా మం చుట్టు కొలత మూడడుగులు .అహో బిల కొండపై నరసింహ
దేవాలయం లోని సాలగ్రా మం కూడా పెద్దదే .ఇళ్ళల్లో ఉండేవి చిన్నవిగానే ఉండాలి
.అరచేతిలో పట్టే దిగా ఉంటె ప్రశస్త ం .
సాలగ్రా మాలలో ఉన్న చక్రా లను బట్టి ,రంధ్రా లను బట్టి వాటి స్వరూప నిర్ణయం చేస్తా రు
.తెరచున్న నాలుక లా ఉండేది ఉగ్రనారసింహం .ఇది గృహస్తు లు పూజించ దగినది కాదు
.వక్త్రాలు బాగా తెరచి ఉన్నట్లు కాక సామాన్యం గా ఉంటె శ్రేష్టం అంటారు వాటి విలువ
తెలిసిన సరస్వతీ పుత్రు లు .వీటిలో నూటికి పైగా భేదాలున్నాయట .మూడు చక్రా లతో
నల్ల గా ఉండేది లక్ష్మీ నారాయణం .పైన రెండు చక్రా లుండి కొండ ఒకే రంధ్రం ఉంటె లక్ష్మీ
నారసింహం.అలాగే వరాహ ,భూ వరాహ మొదలైన సంకేతాలెన్నో ఉన్నాయట .మత్స్య
సాలగ్రా మం ఇంట్లో ఉంటె చాలా మంచిది .దట్ట మన
ై రంగుతో కాకుండా ,లేత రంగులున్నవి
వ్యూహావతార సాలగ్రా మాలు .అంటే వాసుదేవ సంకర్ష ణాలు ,అని రుద్ధ ప్రద్యుమ్నాలు
.ఇవి కాక హిరణ్య గర్భ సాలగ్రా మం అని ఇంకోటి ఉంది .సాధారణం గా సాలగ్రా మాన్ని
పాలల్లో కాని ,నీళ్ళల్లో కాని వేస్తె కొద్దిగా బరువు పెరగటం దాని లక్షణం . ఆకారం కూడా
పెరుగుతుంది..ఇదే సాలగ్రా మ పరీక్ష .వరాహ పురాణం లో ఈ పరీక్ష పై ఆ చాలా
విషయాలున్నాయి .సాలగ్రా మాన్ని రాగి నాణాల మధ్య ఉంచి పట్టు కొంటే అది గుండ్రం గా
తిరుగు తుంది .సాలగ్రా మం పగిలినా దో షం ఉండదని ఆచార్య ఉవాచ . .సాలగ్రా మం లో
దేవుడు ఎప్పుడూ ఉంటాడనే, పూజ లో దానికి ఆవాహనాదులు ఉండవు .కొన్ని
దేవాలయాలో సాలగ్రా మ మూర్తు లే ఉంటాయి .ఇలాంటి అర్చావతారాలకు శక్తి ఎక్కువ
.తిరుమల శ్రీనివాసుడు ఇలాంటి సాలగ్రా మ విగ్రహమే .అందుకే ప్రపంచ ప్రసిద్ధు డయ్యాడు
.కంచి ,ఆళ్వారు తిరునగరి ,మద్రా సు లోని పార్ధ సారధి విగ్రహాలు ఇలాంటి విశిస్ట మైనవే .
దేవీ స్తు తి
ఋగ్వేదం లో దేవీ సూక్తు ం, రాత్రి సూక్త ం ఉన్నాయి .సామవేదం లో కూడా రాత్రి సూక్త ం
ఉంది .విశ్వ దుర్గ ,సింధు దుర్గ ,అగ్ని దుర్గ పేర్లు ఋగ్వేదం లో కనిపిస్తా యి .కేన ఉపనిషత్
లో ‘’ఉమా హైమవతి ‘’పాత్ర ఉంది .నారాయణ ఉపనిషత్తు లోను దుర్గా స్తు తి ఉందని
పుట్ట పర్తి వారన్నారు .మార్కండేయ పురాణం లో దుర్గా స్మరణ ఉన్నది .అందులో ఎనభై
ఒకటి నుండి తొంభై మూడు అధ్యాయాల్లో దుర్గా పూజ విశేషాలు వర్ణింప బడ్డా యి
.మొహంజొదారో ,హరప్పా సింధు లోయాల్లో దుర్గా విగ్రహాలున్నాయి .ఇవి అయిదు వేల
ఏళ్ళ కిందటివి .ఆ రోజుల్లో దుర్గా పూజ ఉండేది . పూజల్లో చండీ పూజకు విశేషం ఉంది
.దీనికి ‘’దుర్గా సప్త శతి’’ ముఖ్య గ్రంధం .దానిలో మొదట కాళి,తర్వాత మహా లక్ష్మి
,సరస్వతి లలోని రూప భేద వర్ణన ఉంది .కాళికి గాయత్రీ ఛందస్సు ,మహా లక్ష్మికి ఉష్ణిక్
ఛందస్సు ,సరస్వతికి అనుష్టు ప్ ఛందస్సు ఇష్ట మైనవి అందులోనే వారుంటారు .తమో
,రజ సత్వ గుణాలు వీరికి ప్రతీకలు. సప్త శతి వేదం లోనే ఉంది అనే వారూ ఉన్నారు .దుర్గా
,కాళి,కుమారి ,చండి ,కాత్యాయని పేర్లు పురాణాలలో కూడా వింటాము .లలితా దేవికి
నవావరణ పూజ ముఖ్యం .శాక్త ం లో దక్షిణ ,వామాచారాలున్నాయి .రామాయణ
భారతాలలో దుర్గా స్తు తి ఉన్న సంగతి మనకు తెలుసు .
‘’పుం రూపం వాస్మరేద్దేవిం స్త్రీ రూపం వావి చింత యేత్ –అధవా నిష్కళం ధ్యాయేత్
సచ్చిదానంద లక్ష.ణాం’’అంటే దుర్గ ను పురుష రూపం లోనూ ధ్యానించ వచ్చునని
తెలుస్తో ంది .ఆమె పురుష రూపం విష్ణు మూర్తి అట .కోప రూపం కాళికాదేవి.యుద్ధ
రూపం దుర్గ .ఆమె ఉపాసనకు మంత్రం ,యంత్ర ,తంత్రా లు ముఖ్యాలు అన్నారు
ఆచార్యుల వారు .పంచదశి మంత్రం .శ్రీ చక్రం యంత్రం .తంత్ర కలాపం ఎక్కువ .ప్రతి వాడి
హృదయం శాక్తేయమే .బాహ్యం లో శివుడు ,పూజలో వైష్ణవుడు అంటారు పుట్ట పర్తి వారు
.అంటే ఈ మూడిటికి భేదమే లేదని భావం .అర్జు నుడు గొప్ప శివ భక్తు డు .కాని శ్రీకృష్ణు ని
చెలికాడు బావ మరదికూడా .కురుక్షేత్ర యుద్ధా నికి ముందు దుర్గా పూజ చాలా నిష్ట తో
చేశాడు .కనుక ప్రతి హిందువు శాక్తు డు శివుడు వైష్ణవుడే అని తేల్చారు నారాయణా
చార్యులవారు .ఈ సత్యాన్ని గుర్తించ కుండా మత భేదాలు పెంచుకొని ,విద్వేషాలతో
మనుషులు ఒకరికొకరికి దూరమై పో తున్నారు . సరసం గా సమన్వయము గా బతకటం
తెలియని మూర్ఖు లుగా జీవించటం బాధకలిగిస్తో ందని దుర్గా పూజ సప్త శతి సారం ఇదే అని
గ్రహించాలని మనందరినీ ఆచార్యులవారు హెచ్చరిస్తు న్నారు .ఇది తెలుసుకోకుండా చేసే
పూజా ,పారాయణం ఫలితం ఇవ్వదు అని మనం గుర్తించాలి
మీ - గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-14-ఉయ్యూరు
ఆంద్ర దేశం లో శ్రీ రామ ఉపాసన మిగిలిన రాష్ట్రా లలో కంటే ఎక్కువ .దీనికి కారణం ఆంద్ర
దేశం తో రాముడికి ఉన్న సంబంధమే .ఇక్కడి అనేక ప్రా ంతాల్లో సంచరించటమే .కేరళ లో
కృష్ణ భక్తికే ప్రా దాన్యం .జయదేవుని గీత గోవిం దానికి ,శాక్తేయానికి అది ఉనికి పట్టు
.కన్నడం లో ద్వైతులు విఠల భక్తీ ప్రచారం చేశారు .వీర శైవులు శివపరత్వాన్ని వ్యాపింప
జేశారు .తమిళం లో రామభక్తు లు ఉన్నారుకాని ప్రచారం తక్కువే .ఇక్కడ మురుగన్
,వినాయక శివ పూజలెక్కువ .ఒరిస్సా లో కృష్ణ భక్తికే ఎక్కువ ప్రా ధాన్యం .మహా రాష్ట ్ర లో
శివాజీ గురువు సమర్ధ రామ దాస స్వామి రామ భక్తీ ప్రచారం కొంత చేశాడు .కాని అక్కడ
పాండురంగ విభునికే ప్రచారం ఎక్కువ .ఉత్త ర భారతం లో కృష్ణ భక్తీ నరనరానా జీర్ణిం ఛి
పో యింది .ఇది వల్ల భాచార్యులు తెచ్చిన పెను మార్పు .ఈయన కృష్ణ దేవరాయల
సమకాలీనుడు .
వీటికి తోడు ‘’రాదా వల్ల భ మతం ‘’అనేది మరొకటి అక్బరు సమకాలికుడైన హరిదాసు
దీన్ని ప్రచారం చేశాడు బృందావనం లో రాదా కృష్ణ విగ్రహాలను హరిదాసు ప్రతిస్టించాడు
.ఇంద్రియ సుఖాన్ని భక్తితో సమన్వయ పరచటం అనేది వల్ల భుడు హరిదాసు చేశారు
.భక్తిమాల సేవా దశ ,వేదగానం వీరి గ్రంధాలు బృందావనం లో హరిదాసు సమాధి ఉంది
.కృష్ణ భక్తీ ప్రచారకులలో ‘’ నింబార్కర్ ‘’పాత్ర గణనీయమైనది .ఈయన రాసిన భాష్యాలను
ఔరంగా జేబు తగల పెట్టించాడు .బీహార్-ఒరిస్సా లకు చెందిన జయదేవుడు గీత
గోవిందాన్ని రాసి భక్తిలో తన్మయడయ్యాడు .అయన అష్ట పదులు అందరికి ఇస్ట పదులే
.సంతుష్ట పదులే .జయదేవుడికి ప్రమాణ గ్రంధం భాగవతం .నిమ్బార్కర్ ప్రచారకులు
బృందావనం ,గోకులం లలో ఇప్పటికి ఉన్నారు .వీరు పరమ శాంత స్వాభావులు .భక్తిలో
నాయక ,నాయకి భావం ముఖ్యం అని వీరి భావన .రత్నమాల ,రత్న మంజరి
మొదలైనవి వీరి సిద్ధా ంత గ్రంధాలు .శుక మహర్షి యే’’భాగవత మతం ‘’అనేదాన్ని ప్రచారం
చేశాడని సరస్వతీ పుత్రు ల అభిభాషణం .శుకుడు రాసిన ‘’సూత్రా భాష్యం ‘’అనే గ్రంధం
కూడా ఉందని ఆచార్య ఉవాచ .
భామినీ విలాసం -1
జగన్నాధుడు ఆగ్రా చేరే సమయం లో దీక్షితులు కాశీ లో ఉన్నాడు .గంగా నదిలో
స్నానం చేస్తు న్నప్పుడు జగన్నాధుడు తాను వలచిన యవన కాంత లవంగి తో
కులుకుతూ ఉండటం చూశాడు ‘’’నాయనా !వయసు ముదిరింది నీకు .పరలోక ప్రా ప్తికోసం
ప్రయత్నించాల్సిన వయసులో ఉన్నావు .పరలోక ప్రా ప్తి గురించి ఆలోచించకుండా ఇంకా
కామ స్వేచ్చా వృత్తి లో జీవిస్తు న్నావు. మృత్యు ఘడియలు మోగే వయసులో ఇది మాను
.మార్గ ం మార్చుకో ‘’అని మనవాడే కదా అనే చనువుతో చెప్పాడు .జగన్నాధుడు
శృంగారపు మత్తు లో పూర్తిగా మునిగి ఉండి ‘’ఎవరు నువ్వు?’’అని గద్దించాడు .దీక్షితులకు
వాడు జగన్నాదుడే అని రూఢికలిగి ‘’నువ్వా నాయనా !ఎవరో అనుకొన్నా .మంచిది
హాయిగా గంగా తరంగ కమనీయ వీచికల లో సేద దీరు ‘’అని ముందుకు కదిలాడని
అంటారు పుట్ట పర్తివారు
‘’శ్రీమత్ జ్ఞా నేంద్ర భిక్షో రదిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచః –కాణాదీ రాక్షపా దీరతిగహన
గిరో యో మహేన్ద్రా దవేదీత్
దేవా దేవాడ్య గీస్ట స్మరహర నగరే శాసనం జైమినీయం –శేశామ్క ప్రా ప్త శేశామల ఫణితి
రభూత్సర్వ విద్యాధరోయః ‘’
జగన్నాధుడు జ్ఞా నేంద్ర భిక్షు,భట్తో జీ వ్రా సిన ‘’సిద్ధా ంత కౌముది కి ‘’తత్వ బో ధ ‘’అనే
వ్యాఖ్యానం రాశాడు .అసలు కౌముదినే ఖండించాలనుకోన్నాడుకాని బుద్ధి
మార్చుకోన్నాడంటారు ఆచార్య శ్రీ .ఆయన వేదాంతం లో అసాదారణుడు .ఆయన
శిష్యరికం చేసి సకల బ్రహ్మ విద్యా రహస్యాన్ని గ్రహించాడు. వైషేశికీ న్యాయాన్ని మహేన్ద్రు డి
దగ్గ ర అభ్య సించాడు .జైమినీయాన్నిప్రముఖ మీమాంసకుడు ఖండ దేవుడి వద్ద నేర్చాడు
.శేషం వీరేశ్వర శాస్త్రి వద్ద వ్యాకరణం సాధించాడు .
‘’పాషాణాదపి పీయూషం స్యన్ద తే యస్య లీలయా –తం వందే భట్టా ఖ్యం లక్ష్మీ కాంతం మహా
గురుం ‘’అని కీర్తించాడు .హయ గ్రీవ మంత్రో పాసకుడని నార్యాణాచార్యులు భావించారు
.భట్తో జీ రాసిన ‘’మనోరమ ‘’వ్యాకరణాన్ని పండితుడు ‘’మనోరమ కుఛ మర్దనం ‘’పేర
ఖండించాడు .తన గురువును ద్వేషిం చిన భట్తో జికి తగిన శాస్తి చేశానని చెప్పుకొన్నాడు
‘’గురు ద్వేష దూషిత మతీనాం పురుశాయుషేణాపి న శక్యంతే గణయితుం ప్రమాదాః’’అని
సమర్ధించుకొన్నాడు .భట్తో జీని ఖండించటం తనకు నచ్చని విషయం అన్నారు పుట్ట పర్తి
వారు .
భామినీ విలాసం -2
షాజహాన్ కొడుకు దారా (దారా శికోష్ )కు ఆసిఫ్ ఖాన్ కు దో స్తీతఎక్కువ .దారా
షాజహాన్ వారసుడు .దారాకు హిందూ మతం పై తీవ్రమైన అభిమానం .షాజహాన్
వారసుడు .ఉపనిషషత్తు లన్నిటిని పారశీక భాషలోకి అనువాదం చేసిన విజ్ఞు డు దారా
.వాటికి ‘’సిద్ర అక్బర్ ‘’అని పేరు పెట్ట్టాడు .పండితరాయలు తన ‘’జగదాభరణం ‘’కావ్యం లో
దారా ను బాగా కీర్తించాడు .ఈ హిందూ అభిమానమే దారా చావుకు కారణమైంది .చిన్న
తమ్ముడు ఔరంగ జేబు దారాను చంపి సింహాసనం ఎక్కాడు .ఆసిఫ్ ఖాన్ షాజహాన్ కు
మామ నూర్జహాన్ తమ్ముడు .జహంగీర్ మరణ కాలం లో ‘’ఖుర్రం ‘’అన బడే షాజహాన్
దక్షిణ దేశం లో ఉంటె ఆసిఫ్ వార్త పంపి పిలిపించాడు .షాజహాన్ గా పేరు మార్చుకొని
ఆగ్రా లో సింహాసం ఎక్కాడు .ఆసిఫ్ జహంగీర్ కాలం లోను అతని కొడుకు షాజహాన్ కాలం
లోను ముఖ్య మంత్రిగా చేశాడు .
ఒక రోజు జగన్నాధుడు చక్ర వర్తి తో చదరంగమాడుతుంటే ‘’లవంగి ‘’అనే దాసీ మదిర
తీసుకొస్తే దాన్ని చూడగానే పండితుడు దిల్ ఖుషీ అయి మనసు అరేసుకొని
పారేసుకొన్నాడు .వాలు చూపులు విసురుతున్నాడు .మంచి మందు నిషాలో ఉన్న
షాజహాన్ ఏం కావాలి అని పండితుడిని అడిగితె ‘’లవంగీ కురంగీ మదంగీ కరోతు ‘’అని
ఆశువుగా శ్లో కం చెప్పాడు .లవంగిని తనకు దయచేయమని ‘’లవంగం అడిగి నంత తేలిగ్గా
.అడిగేశాడు .లవంగి పై మనసు ఎందుకు పడ్డా వని ప్రశ్నిస్తే ‘’యవనీ రమణీ విపదశ్మనీ –
కమనీయతమా –నవనీతతమా –ఊహి ఊహి వచోమృత పూర్ణ ముఖీ –ససుఖీ జగతీహ
యదంక గతా ‘’అన్నాడు నిర్భీతిగా .రాజు లవంగి వైపు సాభిప్రా యం గా చూస్తె ,ఆమె
కూడా ఇతనిపై మనసు పారేసుకోన్నట్లు అర్ధమయింది .సరే నని దారా లవంగిని
జగన్నాధుడికి దానం చేశాడు .ఇద్ద రూ హాయిగా ప్రేమ శృంగారాల్లో విహరించి సంతానమూ
కన్నారు .లవంగి ప్రస్తా వన వచ్చినప్పుడల్లా పండితుడు తనను తాను పో గుడుకొంటాడని
పుట్ట పర్తి వారన్నారు .భామినీ విలాస కావ్యం లవంగి మెప్పు కోసం చెప్పినదే నన్నారు .
అర్ధం –మదం తో ఉన్న గండ స్థ లాలతో దిగ్గజాలు దిక్కులా చివరల్లో ఉన్నాయి .ఆడ
ఏనుగులను చంపుదామంటే ‘’అయ్యో పాపం ‘’అని పిస్తో ంది .పరాక్రమాన్ని ఆడంగులపై
ఏమిటి? కనుక నా గోళ్ళపాండిత్యాన్ని ఎవరిపై చూపాలి అని మృగరాజు వాపో తున్నదట
.ఈశ్లో కాన్ని శిష్యుడైన నారాయణుడు అనే వాడికచ్చి
ి వంశీధరుడి దగ్గ రకు పంపిన కాలు
దువ్వే కవి సింహం జగన్నాధుడు .దీనికి దీటుగా వంశీధరుడు కూడా తనను సింహం తోనే
పో ల్చుకొని జవాబు పంపాడట .ఈ విషయాలు ‘’రసిక జీవనం ‘’అని పుస్త కం లో
ఉన్నాయని ఆచార్య ఉవాచ .వంశీధరుడే రాసిన ఇంకో శ్లో కం మాత్రమె కన పడిందట.
షాజ హాన్ మరణం తో జగన్నాధుడి అదృష్ట ం’’ ఉల్టా –పల్టా ‘’అయింది
.ఔరంగ జేబు కు ‘’కవిత్వం గివిత్వం జాంతా నై ‘’.అక్కడి నుంచి మధురకు వెళ్ళిపో యాడు
అప్పుడొ క శ్లో కం చెప్పాడు-
‘’పురాసరాసి మనసు వికచ సార సలిస్కలత్ –పరాగ సురభీకృతే పయసి యస్య యాతమ్
వయః
‘’ప్రతి నగరం ,ప్రతి రధ్యం –భుజంగ సంవాస రుద్ధ సంచారే –అమ సఖి!సమ్మత మేతత్ –న
కుల ప్రతి పాలనం శ్రేయః ‘’
‘’ ఏ నగరం లో చూసినా ఏ వీధిలో చూసినా పాముల సంచారం ఎక్కువగా ఉంది .రోడ్ల
మీద నడవ టానికి జనం భయ పడుతున్నారు .కనుక ఒక ముంగిస ను పెంచుకోవటం
మంచిదేమో?అన్నాడు .ఇందులో ‘’భుజంగ’’అనే శబ్దా నికి రెండు అర్ధా లున్నాయి .ఎటు
చూసినా విటులే తిరుగుతున్నా రని మరో అర్ధం .శ్లేష తో తమాషా చేశాడు జగ్గూ భాయి
భామినీ విలాసం -3
‘’హారం పక్షసి కేనాపి –దత్త మజ్నేన మర్కతః –లేఢి జిఘ్రతి సంక్షిప్య –కరోత్యున్నత
మాసనం ‘’
బుద్ధి హీనుడొ కడు కోతి మెడలో ముత్యాల హారం వేశాడు .అది కాసేపు దాన్ని నాకింది
,వాసన చూసింది .చివరికి ముక్కలు చేసి ముడ్డి కింద వేసుకొని ఇకిలించింది .
కవి పాల సముద్రా న్ని ప్రశ్నిస్తు న్నాడు –‘’మహాత్వానికి నెలవు .గాంభీర్యానికి ఇల్లు
.రత్నాలకు తండ్రి అని నీకు గర్వం గా ఉందికదా !నీకా గర్వం అక్కర్లేదు .మా షాజహాన్
చక్ర వర్తి అన్నిట్లో నీతో సమానుడే ‘’
జగన్నాదుడిలో సహజ ధారా శుద్ధి కొట్టొ చ్చినట్లు కని పిస్తు ంది.తాను డబ్బు అనే ఆసవం
చేత కళ్ళు మీదికోచ్చిన రాజుల్ని అనుసరించి పరిగేత్తి పరిగెత్తి అవస్త పడ్డా నని
చెప్పుకొన్నాడు .తాను గడిపన
ి జీవితాన్ని గురించి ఇలా చెప్పుకొన్నాడు –
అపిశ్రా వం శ్రా వం మమటు పునరేవం గుణ గణాన్ –రుతే త్వత్కో నామ క్షణమపి నిరీక్షేత
వదనం ‘’
గంగానదికి చెప్పుకొంటున్నాడు ‘’నేను ఇంత వరకు ఆశ్ర యించింది శ్వ వ్రు త్తి .చెప్పిన
వన్నీ అబద్ధా లు .చేసన
ి వి దుర్మార్గా లు .ఎప్పుడూ వాడు డబ్బివ్వ లేదే ,వీడు డబ్బివ్వ
లేదే అని తిట్టు కోవటమే నా పని .తల్లీ !నువ్వు తప్ప నా మొహం ఎవడు చూస్తా డు ?’’అని
చివరికి ‘’జగన్నాధ స్యాయం సురధుని సముద్దా ర సమయం ‘’అని చేతులు జోడించి
గంగమ్మకు నమస్కరించాడు .అంటే తనను రక్షించే సమయం వచ్చిందని కాపాడమని
వేడికోలు .
రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు
వారు .ఆయన శైలి కిసలయ కుసుమం .ఒక్క కఠిన పదం ఉన్నా సహించరు .జావళీలకు
,జట్కా సాహేబు వరుసలకు యతి ని తెలుగు గద్యం లో ప్రవేశ పెట్టిన ఘనులు .వ్రజ
భాషాకవులు అంత్య ప్రా సను బాగా వాడారు .అది వారి జీవ లక్షణం .అలాగే శర్మ గారు ఆ
‘’తుక్ బందీ ‘’లేకుండా రచన చేయలేదు .వారికి లాక్షణికత కంటే సౌందర్య పిపాస ,రస
లోలుపతఎక్కువ . గాదా సప్త శతి లో ‘’సంకు ‘’అనే గ్రా ంధిక పదం ఉంటె ‘’.సెంకు’’గా
తెనిగించారు .అదీ యతి స్థా నం లోనే వాడారు .ఆయన ప్రతి వాక్యమూ ఒక పల్ల వి లాంటిదే
.ఆయన వచనం లో సంగీతం ప్రా ణం ..ప్రతి వ్యాసాన్ని కనీసం అయిదారు సార్లు సాఫు చేస్తే
గాని తృప్తి చెందరు .శ్రవణ సుఖం లేని పదాన్ని వాడనే వాడరు .ప్రతివాక్యం అప్సరస గా
తయారవ్వాల్సిందే .స్వతంత్రత ఆయన రచనలకు అలంకారం .లోకం ఎదురు తిరిగినా తన
భావాన్ని మార్చుకోరు .నాచన సో మనకున్న ‘’నవీన గుణ సనాధుడు ‘’అనే బిరుదు
ఆయన భాషకే కాని భావానికి కాదని నిర్ద్వందం గా చెప్పారు నాటకాలలో స్త్రీ పాత్రల్ని
పురుషులు కూడా వేయ వచ్చు ‘’అన్నారు .బళ్ళారి రాఘవ కుదరదు అన్నా ‘’నా
అభిప్రా యం అదే ‘’అని సభలోనే చెప్పారట శర్మాజీ .
హఠయోగం లో నిష్ణా తుడైన బిడారం కృష్ణ ప్ప శిష్యులై రాజ యోగిగా మారి
కర్నాటక ,ఆంద్ర దేశాల్లో వీర విహారం చేశారు .కన్నడ దేశం లో శర్మ గారికి సంస్కృత
పండితుడి గ ,విమర్శకుడిగా పేరుంది కాని కవిగా ప్రసిద్ధు డు అని పించుకోలేదు .కాని
గొప్ప గాయకుడి గా అక్కడ పేరుపొ ందారు .ఆయన సంగీతం అమృత ఖండం అన్నారు
పుట్ట పర్తి వారు .సాత్వికావేశం ఎక్కువ .స్వరాల్ని పెంచి పాండిత్యం చూపరు .ప్రక్క
వాద్యాలపై కి విజ్రు మ్భిమ్పరు .శ్రో తలను ఈ లోకం లో ఉండేట్లు చేయరు .రస నాళిలను
లలితం గా తాకి హాయి చేకూరుస్తా రు .శర్మ గారి తో మాట్లా డటం ఒక సాహితీ విందు
.మెదడులో ఉన్న పుస్త కాలన్నిటిని పరచి మన ముందు ఉంచుతారు .సరస సంభాషణా
చతురులు .విసుగు ,అరుచి ఉండదు వింటుంటే .ఎదుటివారిని బహిరంగం గా ఖండించరు
.సాను భూతి ఎక్కువ .ప్రతి పదాన్ని మంచి అభినయం తో,సంగీత జ్ఞా నం తో చల్ల ని
కమ్మని కంఠ స్వరం తో మనల్ని పరవశుల్ని చేస్తా రు .కనుబొ మలు నిలవవు .చేతుల్లో
అతి వేగం గా హస్త ముద్రలు మారి పో తూ ఉంటాయి .చూసిన వారికీ ఈయన
‘’భారతాచార్యుడా “’అని పిస్తు ందని అంటారు నారాయణా చార్యులు .
శర్మ గారు గద్యం తో ఒక శకాన్నే ఏర్పరచారు .కందుకూరి వారితో ప్రా రంభమైన వచన
రచన శర్మ గారితో భారత వాక్యం పలి కింది అన్నారు పుట్ట పర్తి వారు. కొత్త పరికరాలతో
కొత్త వస్తు వులతో కొత్త శైలిని వచనం లో తెచ్చిన మహాను భావులు .పూల రధం
వచ్చినట్లు ంటుంది వారి వచన రచానా చమత్కారం .తిక్కన అంటే మహా ప్రా ణం .శివ
కవులను ఎక్కువ గా ఆదరించారు.‘’తెలుగుకు ప్రత్యెక ఉనికి లేదా?సంస్కృతం
వెంటఎందుకు పరిగత
ె ్తా లి?’’అని ప్రశ్నించుకొని ,ప్రశ్నించి చక్కని తెలుగుకు జీవం పో శారు
.ఆయన రచనలలో తిక్కన ,సో మన ,వేమన తొంగి చూస్తా రు .శర్మ గారి రచనలన్నీ వ్రా సి
చదివినవే .సభలో వ్రా సిన వ్యాసం లేకుండా ఎప్పుడూ ఉపన్యాసం చేయ లేదాయన
.తప్పు దో ర్లు తుందో ,దారి తప్పుతామనో ఒక జంకు వారికి ఉండేదన్నారు ఆచార్య శ్రీ
.ఆయన మనసు వీణా తంత్రి వంటిది .ముట్టు కోగానే రింగున మొగుతుందట .ఆగ్ల ం లో
‘’రాసిటీ ‘’వంటి మధుర భావుకుడు .ఆంధ్రలోకం లో అమృతాన్ని పంచారు .
శర్మ గారు మంచికవి .ఒకటే కావ్యం ‘’గాదా సప్త శతి ‘’అనే అనువాద కావ్యం
రాశారు .కాని ‘’మహా కవి ‘’బిరుదు పొ ందారు .నూతన పదాల సృష్టిలో ఆయన అందే
వేసన
ి చేయి .’’మగ సేత ,పరువమైన వయసు ,వలపు వేడి ప్రేమంపు చవులు ,సిగ్గు
దెగిన వాడ ,మగదూర లేని దాన ‘’వంటివి ఎన్నో .ఒక్కో సారి ఒక పద్యం రాయటానికి నెల
రోజులు పట్టేది .కళా రహస్యం తెలిసిన వారు కనుక చిత్రిక పట్టేవారు .విశ్వనాధ ‘’ఆంద్ర
దేశం లో శర్మ గారి రచనలు చిరంజీవులు ‘’అన్నది నూటికి నూరు శాతం యదార్ధం అని
ఆమోద ముద్ర వేశారు ఆచార్యుల వారు .శర్మ గారికి సంగీత ,సాహిత్యాలు వలచి వచ్చిన
మహా భాగ్య శాలి .ఆయన కవిత్వం ఒక సంగీతం .ఆయన జీవితమే గానం అయింది .గద్య
పద్యాలలో సంస్కారాన్ని కుప్పలు పో శారు. విమర్శ కు ఆదర్శమై నిలిచారు .పండిత
పామరులకు శర్మ గారి పేరు ‘’మంత్రం దండం ‘’అయింది .నేటి సాహితీ భూముల్లో శర్మ
గారు జనకుని వంటి రాజ యోగి అని కితాబిచ్చారు నారాయాచార్య వర్యులు .
పంప కవి అనువదించిన భారతం లో అర్జు నుడు నాయకుడు .ద్రౌ పది ఆయనకే
భార్య .అర్జు నునికే పట్టా భి షేకంకూడా .పంపడు తన రాజు అరికేసరి తో ఆర్జు నుడిని
సరిపో ల్చి వర్ణిస్తా డు .అభేదమే చూపిస్తా డు .నన్నయ గారుకూడా ధర్మ రాజును తన రాజు
రాజ రాజ నరెంద్రు నితో అభేదం కల్పించాడు .అంటే పంప మార్గా న్ని అనుసరించాడు .అంతే
కాదు. ఒక మహా రాజు ఎలా ఉండాలో కూడా వివరించినట్లే .అరికేసరి బిరుదులన్నీ
అర్జు నుడికి తగిలించాడు పంపడు ..అలాగే ‘’రన్నడు ‘’కవి కూడా ‘’గదా యుద్ధ ం ‘’లోతైలవ
రాజు కుమారుడిని భీమునితో పో లుస్తా డు .ఇదొ క సంప్రదాయం గా కన్నడం లో
సాగిపో యింది .
సంస్కృతం లో గ్రంధాన్ని అంకితం ఇవ్వటం కని పించదు. ప్రా క్రు తకావ్యాలలో కూడా ఈ
ధో రణి లేదు .కన్నడం లో మొదలైంది .నన్నయ రాజ రాజు కు భారతాన్ని
అంకితమిచ్చాడు .నన్నయ సంస్కృతపదాలు ,సమాసాలలో స్పష్ట త ఎక్కువ
.ముత్యాల్లా ంటి ప్రా సలు గొప్ప అలంకారాలు .నన్నయ గారి వస్తు కవిత పంపని లోనిదే
అంటారు పుట్ట పర్తి వారు .పంప కవిలో నవీన కల్పనా ,రసానుగుణమైన కదా శరీర రచనా
,వస్తు వు అనుసరించి రూప నిర్మాణం ,రసానికి తగిన ఛందస్సు ,కావ్య గౌరవాన్ని పెంచే
అంగ, ఉపాంగ వర్ణన గొప్ప గుణాలు .ఇవన్నీ మన నన్నయ గారిలో దర్శనమిస్తా యి
.తిక్కన గారి పలుకు బడులు చూస్తె ఆయనకూ కన్నడ భాషా పరిచయం ఉన్నట్లే
తోస్తో ందంటారు డాక్టర్ పుట్ట పర్తి .ప్రసన్న కదాత్వం నన్నయది .పంపనిది ప్రసన్న కవితా
గుణం ,ఉత్త మ విన్యాసం .
శిశుపాల వధ
కాళిదాసు మూడు కావ్యాలను ‘’లఘు త్రయి ‘’అంటారు .మాఘ ,హర్ష ,భారవి కావ్యాలకూ
ఇదే పేరు .శాబ్ది క దృష్టితో చూస్తె కాళిదాసు రచనల కంటే ఈ మూడూ ప్రౌ ఢ రచనలు
అంటారు పుట్ట పర్తి వారు .మాఘుడు గుజరాతీయడని అతని రచన ‘’ఘన తర ఘూర్జరీ
కుఛ యుగ స్తితి ‘’లాగా గూఢం గా ఉంటుందన్నారు .’’మేఘే మాఘే గతం వయః
‘’అన్నాడు మల్లినాద సూరి .అంటే కాళిదాసు మేఘ దూతం మాఘుని శిశుపాల వధ
కావ్యాలపై వ్యాఖ్యానాలు రాయటానికే జీ వితం సరిపో యింది అని .మాఘుడికి ‘’ఘంటా
మాఘుడు ‘’అనే పేరుంది అంటారు .మాఘుడు మహాదాత .ఉన్నదంతా దానం చేసి
దరిదం్ర తో జీవిత చరమాంకం గడిపాడు .ఆ చింత తోనే చనిపో యాడు. భార్య సహగమనం
చేసింది .మాఘుని కావ్యాన్ని పో చిరాజు వీరన ,గోపీనాధ కవులు తెలుగు చేశారట
.గూపీనాద రామాయణం కూడా ప్రసిద్ధి చెందింది .
వసు చరితల
్ర ోని మంజువాణి పురుషులకన్నా ప్రగల్భాలు పలుకుతుంది .గిరిక ను
వర్ణిస్తూ భట్టు మూర్తి అయిన రామ రాజ భూషణుడు ‘’సురభిళాంగి ‘’అన్నాడు అంటే
సువాసనలు విరజిమ్మే దేహం ..దేవతా వృక్షాలు అయిదు –హరి చందన ,పారిజాత
,మందార ,కల్ప ,సంతాన వృక్షాలు .మూర్తి కి సంగీతం లో గొప్ప ప్రవేశం ఉంది .వీణ బాగా
వాయిస్తా డు .నరసభూపాలీయం కూడా భట్టు రాసినా అందులో సంగీత విషయాలేమీ
లేవు .తిక్కన లో ధారా శుద్ధిఉన్నా సంగీతానికి పనికి రాదు .నన్నయ లో ధారా శుద్ధి
ఉన్నా సంగీతం తక్కువ .వసు చరిత్ర రెండు సీస పద్యాలలో లో ‘’సల’’గణాలు ఎక్కువ
.అయిదు మాత్రలతో నడిచాయి .కనుక దీన్ని ‘’ఖండ గతి ‘’అంటారు .’’వసు’’ లో
‘’ఉద్ధ రత
ి పు విద్ధ తపన –పధ్ధ తి క రిభావన దవని పట దంబుధి సం –పద్ధ రణ సముద్ధ రణ
స –మిద్ధ రణ రజో ప్రజోద్యది భమద స్మ్రుతికిన్ ‘’అనే కంద పద్యం ను ‘’మృదంగ సాంకేతిక
ధ్వనులుగా ‘’మార్చ వచ్చు .
ఒకప్పుడు వింధ్య నుండి కన్యాకుమారి వరకు రాయల సీమ గా ఉండేది విజయ నగర
రాజులలో సంగమ వంశ రాజులు శ్రీ విద్యారన్యుల ఆశీర్వాదం తో వర్ధిల్లి ంది .ఆయన
రాజకీయ సంస్కృతిక చైతన్యం తెచ్చిన మహాను భావుడు .’’హక్కుడు –బుక్కుడు ‘’అనే
వారిద్దరూ అతి సామాన్య రాజులు .అన్యమతాన్ని స్వీకరించిన వారు కూడా .వీరిని
హిందూమతం లోకి మార్చాడు విద్యారణ్యుడు .మార్చటమే కాదు సింహాసనాదిపత్యం
కల్పించాడు .పాండ్యులు చోళులు ప్రా చీన కులస్తు లే .చేరులు పరశురామునితో సంబంధం
ఉన్న వారు. ఈ వంశాల వారినందర్నీ విజయ నగర సామ్రా జ్యానికి విదేయుల్ని
చేయటానికి విద్యారన్యులు యెంత కష్ట పడ్డా రో అంటారు పుట్ట పర్తి వారు .ఈయనకు
అక్షోభ్య దీక్షితులు వేదాంత దేశికులు సహకరించారు .సిద్ధా ంత భేదాలను మరచి వీరంతా
ఆయనతో చేయీ చేయీ కలిపి విజయ నగర సామ్రా జ్యాన్ని బలోపేతం చేయటానికి
సహకరించారు .ఇతరమతాల వారూ తోడ్పడ్డా రు .
తుగ్ల క్ ‘’ఆనె గొంది’’ ప్రా ంతాన్ని జయించి’’మల్లిక్ నబీ ‘’ని ఇక్కడ ప్రతినిధిగా చేసి దిల్లీ కి
బయల్దే రాడు .వాడు బయటికి వెళ్ళగానే ప్రజలలో అశాంతి రెచ్చ గొట్టించాడు విద్యారణ్యుడు
.నబీ మెల్లి గా జారుకొన్నాడు .అప్పుడు హరి హర బుక్క రాయల పట్టా భిషేకం చేశాడు
.అయన తెలుగువడని కర్నటకడని వాదాలున్నాయి. కానీ ఆయన ఉపాసించింది
హంపీలోని ‘’భువనేశ్వరీ దేవి ‘’ని మాత్రమ
్త ే .ఆలయ ప్రతిష్ట ఆలయానికి బయట
ఉంటుందిక్కడ .శ్రీసూక్తా న్ని వాగ్వాదినీ విద్య తో జోడిం చాడు .ఆ దేవికోసం తపస్సు చేస్తే
ఆమె మెచ్చి బంగారు వాన కురిపించిందట .దాన్ని హరిహర బుక్కలకు రాజధాని రాజ్య
పరిపాలనకు ఇచ్చేశడట .ఇంకొక కధనం ప్రకారం హో యసల రాజుల ఇంటి అల్లు డు
అళియ మాచయ్య పెనుగొండలో దాచిన గుప్త ధనాన్ని విద్యారణ్యుడు హరిహర రాయలకు
చూపించాడని దాన్ని సామ్రా జ్యాభి వృద్ధికి ఉపయోగించాడని కధనం .
ఇక శ్రీకృష్ణ దేవరాయల యుగం ఒక స్వప్న ఖండం అన్నారు .కళలు శాస్త్రా లు రెక్కలు
విప్పి రాజ హంస ల లాగా నడిచిన సౌభాగ్య కాలం .రాయలకు వీణ నేర్పింది
మంత్రా లయం రాఘ వేంద్ర స్వామి గారి తాత గారే నట .ఆ రోజుల్లో బొ మ్మ లాట ఆడే’’
కాలుడు’’ ప్రసద
ి ్దు ట .అష్ట దిగ్గజ కవులకు ఎంత గౌరవమో ఇతనికీ అంతే గౌరవం ఉండేదట
.విద్వత్ సభా రంజక ‘’శ్రీ రంగ రాజు ‘’సుప్రసిద్ధు డు .రాజ నర్త కి ‘’కుప్పాసాని ‘’కి గౌరవం
ఉండేది .తిరుమల వాసునికి అగ్రహారాలు దానం చేసింది .వాకిట కావలి తిమ్మన కూ
ఆదరం ఎక్కువే .అంటే రాయలు అన్నివిద్యల్ని, అన్నికళల్ని సమానం గా
చూశాడు.రాయల భువన విజయం గురించి యెంత చెప్పినా తక్కువే .తిమ్మ రుసు మహా
మంత్రి ప్రతిభకు దీటైన వారు చాణక్యుడు తప్ప ఎవరూ లేరు .రాయలేకాదు సామంతులూ
సంగీత సాహిత్యాలకు ఎన లేని సేవ చేశారు .శైవ వైష్ణవ జైన ,వీర శైవాలు మైత్రితో
వర్ధిల్లా యి .
అచ్యుత రాయలు గొప్ప సాహిత్య సేవ చేశాడు .రాయల కాలం లో ప్రా రంభమైన
‘’వసు చరిత్ర ‘తిరుమల దేవరాయల కాలంలో పూర్త యింది .రాయల సీమ లేనిది ఆంద్ర
సాహిత్యమే లేదుఅన్నారు పుట్ట పర్తి వారు .రాజకీయాలు నిలవవు .విజ్ఞా నము కళలే
నిలుస్తా యి .మాండలీకాలను సేకరించాలి ‘’భాషను చదువుకొన్న వారు సృస్టిం పరు
.సామాన్య జనులే అవసరాన్ని బట్టి పదాలను సృస్టిస్తా రు ‘’జానపద సాహిత్యం పై ఇంకా
దృష్టిపెట్టా లి .అవేతెలుగు జాతి రక్త మాంసాలు .జానపద నృత్యాలను సేకరించాలి ,భద్ర
పరచాలి .అనేక ఆంగ్ల పుస్త కాల అనువాదాలు ఇంకా తెలుగు లోకి రావాలి . కాల్డ్ వెల్
చనలూ తేవాలి .రెడ్డి రాజులు సాహిత్యానికి చేసిన సేవ మరిచిపో లేనిది .రష్యా ఏ చిన్న
కళనీ చావ నివ్వకుండా బతికించు కొందిది.అదే అందరికి ఆదర్శం కావాలి
.
-
శ్రీనాధుడికి ఈ పేరు పెట్టిన మారయ్య గొప్ప సంస్కారి .తండ్రిని కొడుకు ‘’విద్యా రాజీవ
భువుడు ‘’అని చెప్పాడు అంటే విద్యలకు బ్రహ్మ అంతటివాడు.శ్రీనాధుడు ‘’బందరు ‘’వాడు
అంటే ,కర్నాటకం వాడని కొందరు నెల్లూ రి కవిజాణఅనుకొన్నారు అక్కడి వారు .అసలు
పేరు ‘’సీనయ్య’’అని అదే శ్రీనాదుడిగా మారిందని ఒక మరకట బుద్ధి గాడు చెప్పాడట .తాత
మారన ను ‘’వినమత్కాకతిసార్వ భౌమడని ,కవితా విద్యాధరుడు ‘’అని చెప్పాడు
.శ్రీనాధుడి నాలుకపై బాణుడు ,మయూరుడు ,బిల్హ నుడు మొదలైన ప్రౌ ఢ కవులు
నర్తిస్తూ ఉంటారు .అయితే భారవి శ్రీనాధుడికి అందడు అంటారు ఆచార్యశ్రీ .హరవిలాసం
లోని కిరాతార్జు నీయం భారవి తో సంబంధమే లేదు .అతడు ‘’సర్వాం గీణ కీర్తి ఖర్జు వు
‘’ప్రతిభ కంటే పాండిత్యం ఎక్కువ .శ్రీనాధుడు ‘’కచ్చిపో తు‘’.తనంతటి వాడు ఇంకోడు ఉంటె
సహించ లేడు.అందుకే ‘’కంటకుడైనా శాత్రవు డో కండు తనంతటి వాడు కల్గినన్ –కంటికి
నిద్ర వచ్చునే సుఖంబగునే రతి కేళి ‘’?అన్నాడు .
వామన భట్ట భాణుడు ఆ కాలం లో కొండ వీటిలో ఉన్నాడు .తరువాత విద్యానగరం
నుండి వచ్చి రెడ్డి రాజులను చేరాడు .ఇతనికి డిండిమ భట్టు పై అభిమానం .మన కవి
సార్వ భౌముడు రెడ్డి రాజుల విద్యాధికారి .అనేక దేశాల పండితులతో భాషించాడు
.పండితులు ‘’క్రో డ పత్రా లు ‘’కూడా బయట పెట్టె వారుకాదు .శాస్త ్ర చర్చలు ఎడతెగక సాగేవి
.పరస్పర అవహళనలే ఎక్కువ .సిద్ధా ంత గ్రందాలకంటే పూర్వ పక్ష గ్రందాలపైనే అధికారం
ఉండేది .ఉత్త రాది మతానికి చెందిన’’ సత్య ధ్యాన తీర్ధు లు’’ద్వైతులు. దాన శూరులు .ఆది
శంకరుల గ్రంధాలన్నీ కొట్టిన పిండి వారికి .శాస్త ్ర వద పద్ధ తిని రాయలు నాలుగు పద్యాలలో
భేషుగ్గా వర్ణించాడు .
విజయనగర కవులు శ్రీనాధుడిని అడ్డ ం పెట్టు కొని బాగా గడించారట .అర్ధ
గామ్భీర్యంలేని పద్యాలెన్నో చెప్పాడు రచనలో, జీవితం లో లౌల్యం ఎక్కువ .ఆడదికనిపిస్తే
చాలు బహిరంగం గానో రహస్యం గానో చాటువు లు చేటల్లో చెరిగాడు .నారదుడి మహతి
అనేవీణ ను తానె మోసుకొని వెళ్ళినట్లు మన పురాణాలు శాస్త్రా లు అన్నీ చెప్పాయి. కాని
శ్రీనాధుడు మహాతిని ధరించటానికి ఒక ‘’ఆడమనిషిని ‘’ పెట్టా డు దటీజ్ శ్రీనాధ –
మగాళ్ళు రోత ఆడాళ్ళు మోత ఆయనకు .’’శివుడైనా అగస్త్యుడైనా భార్య ల ‘మెరుగు
పాలిండ్ల పై పవళించాల్సిందే ‘’ ‘’అదిలేక పొ తే ‘’ఆయన కు తోచదు శృంగార ప్రియుడు కదా
.దాన్ని వాళ్ళకీ అంటించాడు .
కడప జిల్లా లో స్వచ్చమైన తెలుగు ఉందన్నారు .కొంత ఉర్దూ ప్రభావమూ ఉందిట .
వెయ్ అనటానికి ‘’బేయ్ ‘’అంటారు .యాకన అంటే తెల్ల వారుజామున మన వేకువ
అన్నమాట .గుణమాడుకోవటం అంటే నిన్ది న్చుకోవటం .దొ బ్బు అంటే తోయ్యటం దీన్ని
పో తన్నకూడా వాడాడు .’’సంతన ‘’అని పో తన వాడిన పదానికి ‘’ఇంట్లో ఎవరూ చేసే వారు
లేరు ‘’అని అర్ధం .ఇది రాయల సీమ పదమే నన్నారు ఆచార్య శ్రీ ..లి బదులు ల వాడటం
ఇక్కడ సహజం రావాల ,పో వాల .
విజయ నగరం భాషలో ‘’ముది మది తప్పింద్యా ‘’అంటే ముసలితనం వచ్చి
చాదస్త ం పెరిగిందా అని .బందెకాడు అంటే పాలెగాడు .పచ్చిగా మాట్లా డటం అంటే రహస్యం
లేకుండా చెప్పటం .మినుములు –రాయల సీమలో ‘’ఉద్దు లు ‘’.కొబ్బరికాయ ‘’టెంకాయ
‘’తెన్’’అంటే దక్షిణ ప్రా ంతం అక్కడ అవి దొ రుకుతాయికనుక ఆపేరు .అరవ దేశం లో తెన్
అంటేనే కొబ్బరికాయ .మనకళ్ళ జోడు రాయల సీమలో ‘’కళ్ళద్దా లు ‘’.అన్నమయ్య
పదాలన్నీ పశ్చిమాంధ్ర పదాలే .ప్రబంధ సాహిత్యం రాయల సీమపుట్టినిల్లు .రాయల సీమ
లేకపో తె భారతం తప్ప తెలుగుకు ఏమీ మిగలదు అనికరాఖండీగా చెప్పారు
నారాయణాచార్యుల వారు .క్షేత్రయ్య, అన్నమయ్య వాడిన ‘’పామిడి గుఱ్ఱ ము
‘’అనంతపురం జిల్లా పదమే. గుర్రపు దండును ఉంచే శాల .మనుచరితల
్ర ో ‘’ఆళువ ‘’పదం
రాయల సీమదే .ఇది ఒక చిన్న జంతువు వీపు మీద చిన్న చిన్న చిప్పలు ఉంటాయట
.ఏ స్పర్శ దానికి తగిలినా ఆ చిప్పలు ముడుచుకొని దాని కింద కాళ్ళతో భూమిని ఉడుం
కంటే గట్టిగా పట్టు కొంటుందట .ఆ చిప్పల్లో కాలో, చేయో పడితే ‘’గిల గిలా గిజా గిజా
గోవిందో హారి .‘’.అళవుపట్టు ‘’అంటే హఠం’’అని అర్ధం .ఒకసారి పెద్దపులి ఒకటి ఆళువ మీద
కాలు పెట్టిందట .అది బిగుసుకు పో యింది. ఆపులి అరిచి అరిచి చచ్చిందట .
‘’ ఆ నిస్టా నిధి గేహ సీమ నడురే యాలించినన్ మ్రో యు –నెం-తే ,నాగేంద్ర శయాను పుణ్య
కధలున్ దివ్య ప్ర బందాను సం-దాన ధ్వానము –నాస్తి శాక బహుతా –నాస్త ్యష్ణ తా –
తాస్త ్యపూ –పో నాస్త్యోదన సౌష్ట వం చ కృపయా భోక్త వ్యమన్ మాటలున్ .’’
విష్ణు చిత్తు ని అతిధి మర్యాద గూర్చి చెప్పిన పద్యం ఇది .అతిధులకు సుస్టు గా భోజనం
పెడుతున్నాడు .కాని ఏదైనా లోపం జరిగిందేమో నని లోపల బాధ అందుకే అతి వినయం
గా మర్యాదగా ‘’అయ్యా !నేను కూరలు ఎక్కువగా చేయించలేక పో యాను .మంచి
కూరలు వండించలేక పో యాను .ఉన్నవి కూడా చల్లా రి పో యాయి .పప్పు రుచిగా
చేయించలేక పో యా .మంచి బియ్యం అన్నం వండించటం కుదర లేదు .దయ చేసి మీరు
ఏమీ అనుకోకుండా ఉన్నవాటినే సంతృప్తిగా భోజనం చేసి నన్ను క్రు తార్దు డిని చెయ్యండి
‘’అని చేతులు జోడించి చేబుతాడట .ఏ రోజైనా అర్ధ రాత్రి కూడా ఆయింట్లో విష్ణు కధలు
వినిపిస్తా యట. దివ్య ప్రబంధాసందానం జరుగుతుంది .
సరస్వతీ పుత్ర డా . శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారి ‘’త్రిపుటి ‘’వ్యాస
సంపుటి లో నాకు నచ్చిన విషయాలను నాకు అర్ధమైన రీతిలో మీ ముందు ఉంచాను .
యెంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలనే అనిపించింది .ఆ లోతుల స్పర్శ అనితర సాధ్యం
.అందరూ ఆ పుస్త కాన్ని చదివి ఉండరుకనుక నా జిహ్వ చాపల్యాన్ని మీకూ ముడిపట
ె ్టా ను
.ఈ వ్యాసం తో ముగింపు పలుకుతున్నాను .
సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్త ంగా వెలువరించిన
‘’విశ్వనాధ సాహితీ విశ్వరూపం ‘’20 16 మార్చి లో విడుదల అయింది .ఒక రిఫరెన్స్
గ్రంధంగా రూపు దిద్దు కొన్న ఈ పుస్త కం లో చాలా పేరు ప్రఖ్యాతులు పొ ందిన రచయితల
రచనలున్నాయి .నాకు అందులో సరస్వతీ పుత్రు లు శ్రీ పుట్ట పర్తి నారాయణాచార్య గారి
వ్యాసం’’మహా కవి శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ ‘’ శిరో భూషణం గా ఉందని పించింది
.అందులోని విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తో అందులో అతి ముఖ్యమైన
విషయాలను మీ ముందు ఉంచుతున్నాను .
‘’ విశ్వనాధ స్పర్శ అగ్ని కణం.-తీవ్ర బాధ –దారుణ తపస్సు .అతడొ క విచిత్ర మానవుడు
.విశిష్ట వ్యక్తీ .ఆ హృదయానికి విషాదమే పరి వేషం .సుఖం లో ఒదిగిన దుఖం .జ్ఞా నం లో
ఉన్న అజ్ఞా నం ,సంయోగం లో భావ వియోగం వీటినే చూస్తా డు .తెలుగు నేలపై విశ్వనాధ
వంటి పండితుడు ఉండవచ్చు కాని అటువంటి సంస్కారి అరుదు .అతని జీవితం అగ్ని
కుండం .కుంగి కుంగి దుఖం పట్ట లేనప్పుడు వహ్ని పర్వతం లావాను వెదజల్లినట్లు ఒక్క
సారి తన రచనలను బయటికి వెదజల్లు తాడు .జీవచ్చవమై పో తున్న సమాజాన్ని చూసి
కుంగి కన్నీరు మున్నీరుగా బావురు మన్నాడు .దీనికి తోడూ దరిదం్ర .దానితో వైదుష్యం
.స్వాతంత్ర్యం మతి ప్రభ అన్నీ కిం భాగ్యమైపో యాయి .విశ్వనాధ కు వ్యాస భగవానునితో
ప్రా రంభమై ,భవభూతిలో పండిన మార్గ మే పట్టింది .ఇదే ఆయన మూల తత్త ్వం .తాను
మాయ నేర్వ లేడు.నేర్చిన వారిని చూసి ఓర్వ లేదు .తనకు సరిపో ని ప్రపంచాన్ని విడువ
లేడు,సరి పో నీ వాడిని సహనం తోసహింప లేడు.ఆయన కవిత్వం లో ఆంధ్ర రక్త ం
మాటేమో కాని వైదిక రక్త ం ప్రవహించింది .లేమిడి పెద్ద ఆస్తిగా దక్కింది .దరిదం్ర
ఆభిజాత్యంగా సంక్రమించింది .ఆయనకు వైదిక కవి నన్నయ ఇంటి దేవుడు .ఆంధ్ర దేశం
లో సంస్కృతాన్ని వైదికులు ,తెలుగును నియోగులు పో షించారు .నన్నయ కంటే తెలుగు
తీపిదనం తిక్కనలో వేయి రెట్లు ఎక్కువ .నన్నయ కవితలో పో కడలు తప్ప విశ్వనాధ లో
తిక్కన తెలుగు దానం లేదు .కోకిలమ్మ పెళ్లి లో తెలుగు కోకిల నుసృష్టించాడు .కాని
తానుమాత్రం సంస్కృత చిలకే అయ్యాడు .అతని వైదుష్యం అంతు లేనిది .సంస్కృత
వాజ్మయాన్ని సమగ్రంగా పరిశోధించాడు .వ్యాకరణాన్ని వల్లె వేశాడు .ప్రస్థా న త్రయ పాఠం
చదివాడు .భాసుని నుండి నీల కంఠ దీక్షితులు వరకు ఉన్న అనేక కవుల చాయలు
అతని రచనలలో ఉన్నాయి .ఆంధ్రా న్ని ఔపో సనే పట్టా డు .నన్నయ ను ఉపాసి౦చాడు
.తిక్కనను సేమమడిగి ,శ్రీనాదునితో చేయి కలిపాడు .పో తనకు మొక్కి ,రాయల
వాజ్మయాన్ని చదివి ,తెనాలి రామునితో వియ్యమందాడు .
సరస్వతీపుత్రు ని వీక్షణం లో విశ్వనాధ -2
‘’సత్యనారాయణ గారిలో రసాను భూతి కి బాధ కలిగించే ప్రయోగాలు లేవు .అతని భాష
‘’లేత బుర్రలకు ‘’పనికి వచ్చేది కాదు .జటిలమైనది .వసంతకాలమున తిన్నగా కదలి
వచ్చు పువ్వులవాన వంటిది కాదు .కీకారణ్యం లో యధేచ్చగా తిరిగే మదగజాల గుంపు
.ఈ రెంటిలోనూ సౌందర్యం ఉంది.విశ్వనాధ శైలిలో సంగీతం లేదనటం కంటే ,అది తార
శ్రు తిలో పలికింది అనటం యదార్ధం .ఈ మహా కవికి ధ్వని దృష్టి చాలా తక్కువ .దాన్ని
చిత్రించాలంటే నెమ్మది, నిలకడ కావాలి .ఆవేశ పరుడై పరిగెత్తే ఆయనకు నిలకడ ఎక్కడ
ఉంటుంది ?ఈ తెగ వారంతా రసవాదులే .అతని కావ్యాలలో రెండు ,మూడు చోట్ల నాకు
ధ్వని కనిపించింది .’’అయ్యా !భక్తు ల పైని నీ కరుణ ,దివ్యా౦భ స్త రంగాలలో –ముయ్యేరై
ప్రవహి౦చు గాని యెడ ‘’ఇక్కడ అత్యంత సూక్ష్మంగా త్రిమూర్త్యాత్మక స్వరూప ధ్వని
కనిపిస్తు ంది .’’పతి వంక చూచుచూ –పడతి కిన్నెర సాని -పో యేటి వేళలో భూమి
తనంతగా –తోరమై విరియుచూ త్రో వ చేసిందీ ‘’ గీతం లో సీతా నిర్యాణ రూప మైన
రామాయణ వృత్తా ంతం వ్యంగ్యం గా ధ్వని0 చింది .’’పరు గెత్తెడు నీ వేణి –బంధము బూనితి
చేతను ‘’లో శాస్త్రీయ ధ్వని ఉన్నా ,శ్లేష అనిపిస్తు ంది .విశ్వనాధ ముఖ్యంగా వాచ్య కవి
.భావ తీక్ష్ణత పై ఉన్న దాహం శిల్పం మీద లేదు .
‘’ ఆయనకు నియతమైన శైలి ఉందా అని అనుమానం వస్తు ంది .ఆయన ఉపాస్య దైవం
నన్నయకే లేదు .ఇతనికి ఎక్కడి నుంచి వస్తు ంది ?దీనికి రసావేశమే కారణం .మహా
స్వతంత్రు డు .ఏ పో కడలనైనా పో తాడు .భాషా రంగం లో అతడు సవ్య సాచి .భావాలలో
భగీరధుడు .గద్య ,పద్యాలలో ఆయన శైలి విశ్వ రూపం దాలుస్తు ంది .నిలిచి స్వతంత్రంగా
చెబితే మాత్రం నన్నయ భట్టా రకుడే ప్రత్యక్ష మౌతాడు .లయ ,తూకం ఉన్న కవిత్వం
రాస్తా డు .శ్రీనాధుని సమాసాలలో లాగా ఆర్భాటం ఉండదు .సంస్కృత సమాసాలలో మంద
గతి కనిపిస్తు ంది .ఆయన సమాసాలు ఒక్కో సారి పద్యం లో నాలుగు పాదాల వరకు
విస్త రిస్తా యి .రెండు పాదాలైనా ఆక్రమించని సమాసం ఉండదు .అతడు వాడే
అలంకారాలన్నీ కొత్త వే .నూత్నత లేకుండా అసలు రాయనే రాయడు .తీక్షణం గా
ఆలోచించే మెదడు ,భావించే హృదయం ,తోచింది చెప్పగలిగే వైదుష్యం ఆతని సొ త్తు
.చాలని దానికి సృస్టించుకొనే సాహసమున్నవాడు .విశ్వేశ్వరుని ‘’గళ రుద్రా క్షీ
భవద్బాడబా ‘’అని సంబో ధించే సాహసం ఉన్నవాడు .’’కనులకు కైవసం ‘’అనే కొత్త భావం
చూపిస్తా డు .ప్రౌ ఢో క్తి అతని సొ మ్ము..కేదారాలను విజయ లక్ష్మీ కేశ బంధం అంటాడు
పరమ రామణీయకంగా.ఆయనకు చంద్రు డు ‘’వడ గట్టిన ఎండుగంధపు బెరడు ‘’గా
కన్పించాడు .సముద్రు డు ‘’చీకటిలో మరణ వేద తో మూల్గు తున్న దున్న ‘’గా
కనిపించాడు ‘’దేవ దాసి పలు వరుసలు సుదర్శనాయుధపు అంచులు ‘’గా గోచరించాయి .
‘’ పారే కిన్నెర సాని-‘’పడువు గట్టిన లేళ్ళకడుపులా తోచింది –కదలు తెల్లని పూల నది
వోలె కదలింది –వడలు తెల్లని త్రా చు పడగలా విరిసింది ‘’ఇవన్నీ తెలుగులో కొత్త
పదబందాలే . స్వతంత్రమతనికి ఒక క్రీడ..మనకు కొత్త గా అలవాటు పడని భావ
నూత్నత,ఆ భావాలను లగింప చేయటానికి కోడె త్రా చు లాగా చుట్ట లు చుట్ట లు గా
చుట్టు కొన్న భాష .ఈ రెండూ మనల్ని దూరానికి నెట్టేసి, మనల్ని నిట్టూ ర్పులతో వెనక్కి
పంపిస్తా డు .మహా రసావేశి కనుక పదాలు ,భావాలు అవశాలై దొ ర్లు తాయి .వెనకా
ముందూ చూసే నిలకడ ఉండదు .నరాలకు అంటిన వైదుష్యం ,జన్మానకు అంటిన ప్రతిభ
,బ్రతుక్కి అంటిన స్వాతంత్రం ఉన్న ఈ కవికి తలచుటకు ముందే తమంత తామే పై బడి
దూకుతాయి .’’నాకు మల్లె నీవు నది వోలె పారరా –జలముగా ఇద్ద రము కలసి
పో దామురా –కెరటాలు కెరటాలు కౌగిలిత్తా మురా’’అని వాపో యినప్పుడు ఆ ముగ్ధతకు
మనమే కాదు రస స్వరూపమే పులకరిస్తు ంది .’’తన్మయీ భవనం ‘’విశ్వనాధకు వెన్నతో
పెట్టిన విద్య .గాఢం గా భావించి ,తీవ్రంగా మననం చేసి ,పూర్తిగా తనను తానే మరిచి
పో తాడు .’’నీ నిస్టా గతి నీవు గాక మరి లేనే లేను విశ్వేశ్వరా ‘’అంటాడు ఇది తన్మయీ
భావానికి పరాకాష్ట ..ఏ వస్తు వును భావించినా ‘’శిల వోలె కదల లేక హృదయ
స్నిగ్నార్ద్రసద్భావనాఖిల చైతన్యుడై పో తాడు ‘’.
‘’తెలుగుదనం అంటే మహా గర్వం .ఎన్ని జన్మలైనా తెలుగు నేల మీదే పుట్టా లని
కోరుకొంటాడు .పూర్వ ఆంద్ర రాజుల వైభవం చూసి అతని రక్త ం ఉడు కెత్తు తుంది .అక్కడి
తెలుగు మట్టి గడ్డ లలో ‘’నవ మృగీ మద వాసనలు ‘’ఆఘ్రా ణిస్తా డు .ఇంత అభిమానం
ఉన్నా అతనికి ‘’తెలుగుతనం అంటలేదు ‘’.చిక్కని జాతీయాలు ,పూల గుత్తు ల్లా ంటి
ఆచ్చికాలు, విశ్వ నాద శైలిలో కనిపించవు .అతని శైలి సంస్కృత సమాస బరువుకు
భుగ్నమైంది .అలాంటి శైలే ఆయనకు కావాలి .లేకపో తే గంభీర భావాలు సుకుమారమైన
భాష లో ఇమడక హిందీ రచయిత ‘’ద్విజేంద్రు ’’ని సాంఘిక నాటకాల కు పట్టిన గతే పట్టేది
.ఇతనిలో హాస్యమూ తక్కువే .బ్రతుకు లో లేని హాస్యం రచనలో ఎక్కడినుంచి వస్తు ంది ?
నిష్టు ర ప్రపంచాన్ని ఆశ్రయించి బతకాల్సి వచ్చిందే అని తోచక నవ్వే’’వెకిలి నవ్వు
‘’ఆయనది .భవ భూతి నవ్వూ ‘’సేం’’ ఇలాంటిదే..అంటే ఏడవ లేని నవ్వు అన్నమాట .
డా.పుట్ట పర్తి నాగపద్మిని
కుమార్తె డా.పుట్ట పర్తి నాగపద్మిని .ఇప్పటికే చాలా రచనలతో ,సాహితీ ప్రసంగాలతో బహు
కీర్తి పొ ందింది .1972-73 లో అయ్య పుట్ట పర్తివారి వద్ద గాదా సప్త శతి పాఠం
చెప్పించుకోన్నప్పుడు అందులోని ‘’కీర రించోళి అంటే చిలకల గుంపు దగ్గ ర ఆమె మనసు
హత్తు కు పో యింది .రించోళి అంటే సమూహం గుంపు అని అర్ధం ..ఆకాశం నుంచి
కనిపించిందట ప్రా కృత కవికి . అప్పటి నుంచీ ‘’రించోళి’’పదం ఆమెను ‘’హాంట్ ‘’చేస్తూ నే
సరస్వతీ ప్రసాదంగా అందజేశారు .ఇవాళే సంక్రా ంతి రోజు సాయంత్రం తీరిక చేసుకొని
చదవటం ప్రా రంభించి కొంత చదివి, ఇక ఆపుకోలేక అందులో కొంతైనా అర్జెంట్ గా’’ నా
ఆమె పెట్టిన పేరు చాలా సమర్ధనీయంగా ఉందని పి౦చింది .మధుర పదార్ధా లను ,మధుర
అడుగు వేసే ఒక సామాజిక వ్యవస్థ అనీ ,అది భౌతిక అవసరాలకే కాక మానసిక
ఆనందాలకూ సమభావ సౌరభ వేదికగా ఉండాలి అని పద్మిని చెప్పారు .ఇలాంటి వేదికలు
గారి శ్రీవారు శ్రీ నల్లా న్ చక్రవర్తు ల హర్ష వర్ధన్ గారి తోడ్పాటు తోనే తాను ఇంతగా
అధికభాగం గాదా సప్త శతికి చెందినవే .అందులోని మానవ ప్రకృతి ,అలంకార ప్రియత్వం
తేటలు ‘’చేర్చారు .
‘’స్మృతి కిణాంకం ‘’లోని కిణాంక శబ్ద మూ చాలా ఇంపుగా ఉంది .మూడో సారి 2008 లో
లోనే ఉండేవారని తామిద్ద రికీ మంచి మైత్రీ బంధం ఉండేదని అమెరికావస్తే తమ ఇంటికి
రాకుండా చేరా దంపతులు ఉండరని చెప్పారు .మేము ఆ అక్టో బర్ చివర్లో ఇండియా వస్తూ
ఉంటే మైనేనిగారు చే రా గారి అడ్రస్ ,ఫో న్ నంబర్ నాకు ఇచ్చి ,నేను ఆయనను
కలవటానికి వస్తు న్నట్లు ము౦దే చేరా గారికి ఫో న్ చేసి చెప్పారు .2008 నవంబర్ 1 వ
తేదీ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నాడు నేనూ మా అబ్బాయి రమణ చేరా గారింటికి
‘’స్మృతి కిణా౦కం ‘’కూడా ఉంది .అప్పటినుంచీ ఆపదం నన్నూ ‘’హాంట్’’ చేస్తూ నే ఉంది.
‘’ గాదా సప్త శతి అమూల్య మౌక్తిక రాశి .ముక్త కాలు –వేటికవే సంపూర్ణా ర్ధం కలిగి
ముక్త కాన్ని ‘’సరస ముక్త కమని ‘’,కల్పనా, నీతీ గంభీరంగా ఉంటె ‘’సూక్తి ‘’అనీ అంటారు
.చమత్కారం లేకపో తె ‘’వస్తు కథన ముక్త కంఅంటారు .మనిషిలోని మానసిక శక్తి 1-పూర్ణ
విశ్లేషించారు .
ప్రా కృత సాహిత్యం లో ‘’మానవ ప్రకృతి’’ఎలా మొగ్గ తొడిగి ,పుష్పించి ఫలించిందో రించోళి
లగ్గ ’’లో 795 గాధలున్నాయి. వజ్జ అంటే అధికారం లేక ప్రస్తా వన .ఒకే విషయానికి
చెందిన గాధలను ఓకే శీర్షిక౦దకు చేరిస్తే అదొ క వజ్జ అవుతుంది .ఒక్కో వజ్జ లో ఒక్కో
‘’అనే సినీకవితా పంక్తి మనకు తెలిసిందే .స్నేహాన్ని గురించి ఒక ప్రా కృతకవి ‘’స్నేహం
పాలూ నీళ్ళు లాగా కలిసి పో వాలి. పాలను వేడి చేస్తే ముందుగా ఆవిరయ్యేది నీళ్ళే
లాభం ?వాడిని తాటి చెట్టు తో పో ల్చి చెప్పాడు కవి అందంగా నీతి బో ధకంగా –‘’ఛాయా
తాల ?’’
తాటి చెట్టూ !నీడ ఇవ్వలేవు ,నీ ఫలాలూ అందన౦త ఎత్తు లో ఉండటం వలన ఎవరికీ
ప్రయోజనం లేదు నువ్వు యెంత ఎత్తు గా ఉన్నా మాకేమిటి నీ వల్ల లాభం ?.12 వ శతాబ్ది
చేసన
ి ంత మాత్రా న శుద్ధి జరుగు తుందా ?అలా అయితే వాటిలో రోజూ ఈదులాడే
గొడ్ల కుకూడా శుద్ధి లభిస్తు ందా ?తెలిసీ తెలియకస్నానం చేస్తే ఫలితం రాదు అని
తమాషాగా చెప్పాడు .కోపం ,అభిమానం మాయ లోభం మనిషి లోంచి దూరమైతే తప్ప
అంతశుద్ధి సాధ్యం కాదని కమ్మగా చెప్పాడు హేమ చంద్రు డు .హాలుడు సేకరించిన గాదా
సప్త శతి శృంగార౦ రంగరించినది మాత్రమే కాదు అది సామాజిక దర్పణం అని కూడా
గ్రహించాలన్నారు పద్మిని .సో మరి , సొ ంబేరు ను ఎప్పుడో హెచ్చరించాడు ఒక ప్రా కృతకవి
మరల్చే ప్రయత్నం చేసిందో తెలియ జెప్పే ప్రా కృత గాధ చూడ౦డి –‘’దిఅరస్సఅసుద్ధ
మనస్సకులవహూ ణి అఅ కుడ్డ లిహి ఆ ఇం-ది అహం కహేయి రామాణు లగ్గ సో మిత్తి చరి
పడితే కుటుంబ గౌరవం బజారున పడుతుంది .కానీ వాడిని దారిలో పెట్టా లి లాఘవంగా
లక్ష్మణుడు లాగా అన్న పెద్దరికాన్ని నిలబెట్టు .వదిన నైన నన్ను చెడు దృష్టి తో చూడకు
‘’అని హితవు బో ధించి అపాయం నుంచి తననూ ,కుటుంబ గౌరవాన్ని చాలా తెలివి
.కానీ ఇలాంటి వారు అరుదుగానే ఉంటారు లోకం లో .దీన్ని అందంగా చెప్పాడు కవి –
అంటాడు .సప్త శతి సంతరించిన హాలుడు రాజనీతిజ్ఞు డైన చక్రవర్తి కనుక రహస్యం విలువ
రహస్యం చెబితే ,దాన్ని ఆ ఆ తర్వాత వాళ్ళతో పో ట్లా ట వచ్చినా కూడా బయట పెట్టరు
.అది వారి హృదయం లోనే ఇంకిపో యి వారితోపాటే చితికి ఆహుతైపో తుంది .బ్రతికి
ఉండగా ఎన్నడూ అది బయట పడదు .ఆచరణలో అసాధ్యం అనిపించినా చాలా గొప్ప నీతి
వాక్యం కదా ఇది .’’ఇల్లు చూడు ఇల్లా లిని చూడు ‘’అన్నారు మనవాళ్ళు .ఇల్లా లు అంటే
స్నేహపూరిత హృదయం తో ,మంచి ఆలోచనలతో రూప గుణ సంపన్నత తో ,భర్త సుఖ
దుఖాలలో భాగస్వామిని అయి శాంతిగా జీవితం సాగించేది .అలాంటి అర్ధా ంగి దూరమైతే
భర్త పడే మనో వేదన వ్యక్త ం చేసే గాధ-‘’సుఖ దుఖాలను సమానంగా పంచుకొని
జీవించిన దంపతులలో ఎవరు ముందు చనిపో యినా వాళ్ళే బ్రతికి ఉన్నవారితో సమానం
.మిగిలిన వాళ్ళు బతికి ఉన్నా జీవన్మృతులే అంటాడు కవి .భార్యపై అత్యంత మమకారం
ప్రేమల ఉన్న ఒక రైతు భార్య మరణిస్తే ,తట్టు కోలేక ఆమె లేని గృహం శూన్యంగా
గడుపుతున్నాడట .భార్య జ్ఞా పకాలను అతడు మనసు నుంచి తుడిచి వేయలేకపో వటం
దీర్ఘా యుర్దా యానికి కూడా సూక్తు లు ఇందులో చోటు చేసుకొన్నాయి అందులో ఒకటి
దీహావూ హో ౦తి సంసారే ‘’-అంటే శీలం ,దయ, క్షమా, ఇంద్రియ నిగ్రహం ,మంచి సంభాషణ
మానవ ప్రకృతిని ప్రా కృత భాషలో అక్షరబద్ధ ం చేసి ,నిక్షిప్త ం చేసి సర్వకాల సర్వావస్థ లకూ
మార్గ దర్శనం చేసే గాధా లహరి కి తనదైన బాణీలో మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేసిన
డా నాగపద్మిని అభిన౦దనీయురాలు .
’వ్యాస రించోళి’’-3
జీవిస్తు న్నారు .దేశాన్ని రక్షించే మార్గ ం నిర్దేశించమని మనసార ప్రా ర్ధిస్తు న్నారు .పంపా౦బిక
వాయుపుత్రు నిగా పొ ందిన చోటు , శ్రీరాముడు వాలి సంహారం చేసి సుగ్రీవ పట్టా భి షేకం
చేసన
ి చోటు ,కుక్కలు కుందేలును తరిమికొట్టిన పౌరుష గడ్డ అయిన పంపా తీరం లోనే 12
ఏళ్ళు ఘోర తపస్సు చేశారు ఆహార పానీయాలు లేకుండా . .అమ్మ కరుణించి ప్రత్యక్షమై
‘’ఇక నుంచి నువ్వు ‘’విద్యారణ్యుడు’’ అని పిలువబడుతావు .త్వరలోనే నీ మనస్సులోని
?’’అని అడిగాడు అమ్మను .‘’వచ్చే జన్మ లోనే .కారణం నువ్వు సన్యాసికావాలి ‘’అని
భావి నాయకత్వం కోసం ఎదురు చూస్తు న్నారు .ఆనె గొందే యుద్ధ ం లో రాజు
జ౦బుకేశ్వరుని మహమ్మద్ బీన్ తుగ్ల క్ చంపేసి మల్లిక్ నబీ ని ప్రతినిధిని చేసి ఢిల్లీ
దుర్గా న్ని నాశనం చేసి ధిల్హీకి బందీలుగా పట్టు కెళ్ళి మతం మార్పించారు .దేశికుల ‘’అభీతి
మార్చి ,తన పాండిత్య ప్రకర్ష హిందూ ధర్మ దేశ రక్షణ ,రాజతంత్రం మేళవించి సో దరులను
ఆనె గొందే కోట జయించి మల్లిక్ నల్లీ ని బందీగా పట్టు కోనేట్లు వ్యూహం పన్ని తొలి
విజయం సాధించారు .
ప౦పా క్షేత్రం లో అనువైన ప్రదేశం లో 1336 లో వైశాఖ శుద్ధ సప్త మినాడు వియనగర
సామ్రా జ్య స్థా పనకు శంకు స్థా పన చేశారు .అన్నీ బాగానే ఉన్నాయి .మరి రాజ్యానికి
చరిత్ర ‘’శంకర విజయం ‘’రచించారు .ఇదే చాలా సాధికారమైన రచన గా గుర్తింపు పొ ందింది
.మొత్త ం మీద 16 ధార్మిక గ్రంథాలు రచించి ఆర్ష ధర్మానికి ,అద్వైత మత ప్రచారానికి విశేష
కృషి చేశారు . కర్ణా టక సంగీతం లోనూ నిష్ణా తులుకనుక 16 రాగాలకు రూప కల్పన చేసి
తాను రాసిన ‘’సంగీత సార ‘’లో వివరణ కూడా ఇచ్చారు .విశాల హిందూ సామ్రా జ్య
స్థా పనకోసం చెల్లా చెదురుగా ఉన్న పాండ్య ,చోళ కేరళులను మేధా శక్తితో సైన్యబలం తో
లోబడేట్లు చేసి ,దక్షిణ దేశాన్ని అంతటినీ ఒకే త్రా టిపై నిలబెట్టిన మేధావి .వారు శృంగేరిలో
సమాధి చెందలేదని ,’’ముడుబాగల ‘’లో అని అభి ప్రా య భేదం ఉందని పుట్ట పర్తి వారు
శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత క్రిష్ణ శర్మగారి చివరి సో దరుడు ,విజయనగర చరిత్ర పరిశోధకులు
శ్రీ గోపాల కృష్ణ మాచార్యులు పుట్ట పర్తి వారికీ చూపించారట .పరమ శివావతారం అయిన
చెప్పారు .ప్రజాక్షేమమే ధ్యేయంగా ,నిజాయితీ ఉన్న కార్యకర్త గా, స్వార్ధ రాహిత్యం తో,దేశ
రక్షణకు దైవీ శక్తి ,తన సంకల్పం తో తపస్సంపన్నతతో , ధార్మిక ప్రవక్త గా శిఖరాయమైన
‘’వ్యాస రించోళి’’-4
కృష్ణ దేవరాయల కాలం నాటికే ‘’డైనమైట్ ‘’ల వాడకం ఉండేదట .వంద రోజుల్లో పండే వరి
యాత్రికుడు ‘’డో మింగో ఫేస్ ‘’విజయనగర సామ్రా జ్య వైభవాన్ని పూర్తిగా దర్శించటానికి
కనీసం సంవత్సరకాలమైనా కావాలని ,రోమ్ కన్నా చాలా విశాల సామ్రా జ్యమని ,ఏడు
ప్రా కారాలమధ్య అత్యంత విశాల కట్టు దిట్టమైన సైనిక బందో బస్తు మధ్య అత్యంత విశాల
ప్రజలకు చాలా ఇస్ట మని ,ఎక్కడ చూసినా సంతృప్తి తా౦డవి౦చేదని ,రాయలు రాజ్య
డబ్బు అంతా ప్రజల సాంఘిక ధార్మిక కాభి వృద్దికే వెచ్చి౦చేవారని ,కటకం నుండి గోవా
వరకు ,హిందూ మహా సముద్రం నుండి రాయచూరు వరకు విస్త రించిన విజయనగర
సామ్రా జ్య విభాగాన్ని తనివితీరా పొ గిడారు .రజాక్ ‘’Pupil have never seen,and the
ear of intelligence never heard of such city ‘’అని ఘనంగా చెప్పాడు .ధార్వాడ
కృష్ణ రాయల సామర్ధ్యాన్ని వర్ణించటానికి వేయి నోళ్ళు చాలవు అన్నాడు .ఇదంతా చరిత్ర
ఒకే రకమైన ఆదరాభిమానాలు చూపాడు రాయలు .కళలపట్ల దీనికి రెట్టింపు అభి రుచి
వీటన్నిటికి మించి రాయల ‘’భువన విజయం ‘’దేవేంద్రు ని ‘’సుధర్మ ‘’కు సాటి .భువన
విజయకవుల కవితా పాండిత్యం నభూతో అనిపిస్తు ంది .తొలి ప్రబంధం అల్ల సాని పెద్దనా
మాత్యుని ‘’ మను చరిత్ర ‘’పురుడు పో సుకొన్న నేల .ఇది ఎన్నో ప్రబంధాలకు బాట వేసింది
చాటువులు నేటికీ నిత్య వినోదాలు .రాయల ఆముక్త మాల్యద కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో
,వాది రాజు ,కన్నడ భక్త శిఖామణి కనకదాసు రాయలకాలం లోని వారి స్వర్ణయుగానికి
చంద్రిక ,న్యాయామృతం ,తర్క తాండవ వంటి అజరామర గ్రంధాలను రచించి ,కృష్ణ రాయల
వన్నెలు చిన్నెలూ తీర్చి దిద్దిన మహానుభావులు .732 శ్రీ ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్టించి
స్త ంభం శ్రీపాద రాయలవారి శిష్యుడైన వ్యాసరాయలు ఆజన్మ మేధావి .అమేయ సాధనా
సామ్రా జ్యానికి కృష్ణ దేవరాయలు పట్టా భిషిక్తు డయ్యాడు .కానీ రాయల జాతక రీత్యా ఉన్న
అమర సి౦ హుని ‘’నామ లింగాను శాసనం ‘’లో చెప్పినట్లు ఒక అమావాస్య నాడు రవి,
అలంకరించింది .కృష్ణ రాయలకు ఊపిరి లేచి వచ్చింది .వెంటనే వ్యాసరాయల సన్నిధి చేరి
విష ఘడియలలో కుహూ యోగం ఒక విష సర్పం రూపం లో వారిని కాటు వేయటానికి
వచ్చింది .వారు చిరునవ్వుతో దానివైపు చూసి తన పై ఉత్త రీయాన్ని దానిపై వేయగా ,అది
అధిరోహించిన అవసరం ,అలా శుభ ప్రదంగా మారిన సందర్భంగా వ్యాసరాయలు శ్రీ కృష్ణ
.దీనికి సాక్ష్యమే వారు యమునాకల్యాణి రాగం లో రచించిన ‘’కృష్ణా నీ బేగనే బారో ‘’కీర్తన
12 రోజులు గడిచాయి .13 వ రోజు వాయు చిత్రం గీసి దాన్ని యంత్రం లో బంధించారు
.చిత్రం లో 12 వానరాలు ఒక దాని తోక మరొకటి పట్టు కొని ఉన్నట్లు గా వాయు చిత్రం
చుట్టూ గీశారు .ఈ బంధం లో చిక్కుకునిపో యిన వాయు జీవోత్త ముడు బయటికి రాలేక
అయ్యకు గత జన్మలో హంపీ ప్రా ంతం తో గట్టి బంధమే ఉండి ఉంటుందని నాగపద్మిని గారి
ఉన్నాయని ఆయన చెప్పేవారట .క్రో ధ ప్రదర్శన కోసం భీమ సేన దర్వాజా దగ్గ ర భీముని
చూడాలట .విఠలాలయం కళ్యాణ మండపం లోని లోపలి స్త ంభాలపై చెక్కిన శిల్పం మరీ
పెట్టి చంపబో తున్నట్లు చెక్కిన శిల్పం చూచి తీరాల్సి౦ దే నట .విఠలాలయ భిత్తి కా (గోడ
)భాగాలలో,చుట్టూ ఉన్న బొ మ్మలలో ,గుర్రా లను నడిపించుకొని వస్తు న్న ఒక పో ర్చు గీసు
వ్యాపారి బొ మ్మ ఉందట .అతని కళ్ళల్లో తన గుర్రా నికి తగిన ధర వస్తు ందా రాదా అనే
మూలమని విజయనగర శిల్పం కూడా సాంకర్య సూత్రా నికి లోబడిందే అని ,కాని దాని
సహజ లక్షణం హైందవం అని ,హైందవం లో ద్రా విడం ద్రా విడ శిల్పకళ లో ఎన్నో
ఖండం అంటారు కాని విదేశ ఖండం అని ఎవ్వరూ అనరు అని అయ్య వాక్యాలతో ఈ
మొదటి గీతిక చివరలో ‘’నీరమున వెలసిల్లు దైవము ,నీ దినమ్ముల వలెను గొలువగ-
మీరలన్ద రును రాగదే ,ఇక మిత్రతను నీరాడ బాగుగ’’అన్నారు .అలాగే ‘’వెన్న పెరుగును
పాలధారల విభవమొసగుము మాకు ‘’.ముకుందుని వేడుకొంటే ‘’మిన్ను దాకెడు
సంపదలు ,ధనమును మనకిక దెలుసుకోనుడీ ‘’.కన్నెపిల్లలకు ‘’మాయ నేర్చిన
బాలకుండు ,మాటలాడుట జాల నేర్చెను ‘’’’పీలులవిగో నరచు చున్నవి ,భూరి శంఖ
ధ్వనుల వినుడే –చల్ల నవ్వుల విషము గుడిపన
ి శఠత దునిమిన బుడుతదితడే
‘’.’’కట్టు కధలు వింటి మమ్మా ,కానుపించవే త్వరగా కొమ్మా ‘’’’’ అంబరమ్ములు ,త్రా గు
నీరాహారము ను గడుదాన మొసగెడి –ఎమ్బెరుమాళు నంద గోపుల ఏలికకుకు
మేల్కొల్పు బాడుడి’’మొదలైన లైన్లు చాలాబాగా ఉన్నాయి .చివరి గీతికలో
‘’పాలమున్నీటిని మదించిన పావనుని ,మాధవుని పదముల –వ్రా లి లీలను
మోక్షమందిన భాపతి బో లిన గోపకాంతల’’లో మాటలు అర్ధంకాక అసలే అరవం ,మళ్ళీ
ఈతెలుగు సుదూర శబ్దా లే౦టిరా బాబో అనిపిస్తు ంది.
చివరలో అనుబంధంగా ఉన్న దేశికులవారి గోదా స్తు తిని పద్మినిగారు శ్లో కానుసరణగా
వృత్త గీత కందాలలో చక్కని అనువాదం చేశారు .భక్తిఅతి సరళంగా తేటగా
,సుమధురంగా నాద యుత శబ్ద పరంపరగా ఉంటేనే శోభిస్తు ంది అనిపిస్తు ంది
ఇదంతాచదివాక .
మొదటి గీతిక చివరలో ‘’నీరమున వెలసిల్లు దైవము ,నీ దినమ్ముల వలెను గొలువగ-
మీరలన్ద రును రాగదే ,ఇక మిత్రతను నీరాడ బాగుగ’’అన్నారు .అలాగే ‘’వెన్న పెరుగును
పాలధారల విభవమొసగుము మాకు ‘’.ముకుందుని వేడుకొంటే ‘’మిన్ను దాకెడు
సంపదలు ,ధనమును మనకిక దెలుసుకోనుడీ ‘’.కన్నెపిల్లలకు ‘’మాయ నేర్చిన
బాలకుండు ,మాటలాడుట జాల నేర్చెను ‘’’’పీలులవిగో నరచు చున్నవి ,భూరి శంఖ
ధ్వనుల వినుడే –చల్ల నవ్వుల విషము గుడిపన
ి శఠత దునిమిన బుడుతదితడే
‘’.’’కట్టు కధలు వింటి మమ్మా ,కానుపించవే త్వరగా కొమ్మా ‘’’’’ అంబరమ్ములు ,త్రా గు
నీరాహారము ను గడుదాన మొసగెడి –ఎమ్బెరుమాళు నంద గోపుల ఏలికకుకు
మేల్కొల్పు బాడుడి’’మొదలైన లైన్లు చాలాబాగా ఉన్నాయి .చివరి గీతికలో
‘’పాలమున్నీటిని మదించిన పావనుని ,మాధవుని పదముల –వ్రా లి లీలను
మోక్షమందిన భాపతి బో లిన గోపకాంతల’’లో మాటలు అర్ధంకాక అసలే అరవం ,మళ్ళీ
ఈతెలుగు సుదూర శబ్దా లే౦టిరా బాబో అనిపిస్తు ంది.
చివరలో అనుబంధంగా ఉన్న దేశికులవారి గోదా స్తు తిని పద్మినిగారు శ్లో కానుసరణగా
వృత్త గీత కందాలలో చక్కని అనువాదం చేశారు .భక్తిఅతి సరళంగా తేటగా
,సుమధురంగా నాద యుత శబ్ద పరంపరగా ఉంటేనే శోభిస్తు ంది అనిపిస్తు ంది
ఇదంతాచదివాక .
ప్రముఖ సాహిత్య ,సంగీత సభలకు మన్నవ వారు విచ్చేసి ఆసా౦త౦ ఉండటం వారి
ప్రత్యేకత . వారి ప్రసంగాలు అందర్నీ ఆకట్టు కొంటాయి .అంతర్జా లం లో తెలుగు గురించి
వారు చేసిన ప్రసంగం తననెంతో ఆకట్టు కోన్నదని మన శాశన సభ ఉపసభాపతి మాన్యులు
శ్రీ మాండలి బుద్ధ ప్రసాద్ చెప్పారు .పునశ్చరణ తరగతులను ,జాతీయ సదస్సులను
మన్నవ వారు కడు సమర్ధంగా నిర్వహించారని వైస్ చాన్సలర్ శ్రీ వియ్యన్నా రావు
మెచ్చుకొన్నారు .ఉత్త మభావాలు ,ఉన్నత ఆదర్శం ఉదాత్త ఆశయాలు అంకితభావం
మన్నవ వారి సొ త్తు .వీరి సంగీత పరిజ్ఞా నాన్ని గుర్తించి విజయవాడ రేడియో కేంద్రం
వారిని ‘’ఆడిషన్ కమిటీ సభ్యుని చేసి గౌరవి౦చిదని స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య
ప్రసాద్ అన్నారు .’’నా రచనలన్నిటిమీదా పరిశోధన జరిపిన ఘనత మన్నవ వారిదే
‘’అన్నారు శ్రీ గొల్ల పూడి మారుతీ రావు.రేడియో ప్రయోక్త లపై కార్యక్రమాలపై విద్యార్ధు లకు
మార్గ నిర్దేశం చేసినందుకు తమకెంతో ఆత్మీయులయ్యారని మాజీ స్టేషన్ డైరెక్టర్ శ్రీమతి
ము౦జులూరి కృష్ణ కుమారి అన్నారు .’’నన్ను గౌరవంగా ఆహ్వానించి సకల మర్యాదలు
చేసి ,నాతో శ్రీ శ్రీ పై సమగ్రంగా మాట్లా డించి, వైస్ చాన్సలర్ సమక్షం లో సన్మానించిన
‘’జ్ఞా నేత్రు డు’’ మన్నవ గారు ‘’అని మురిసిపో యారు స్వర్గీయ శ్రీ అద్దేపల్లి
రామమోహనరావు.డా సంజీవ దేవ్ ‘’మన్నవవారి మాటలు మనో వైజ్ఞా నిక సత్యాలతో
నిండి ఉంటాయి .ధో రణి స్వతంత్ర మౌలిక దృక్పధం కలిగి ఉంటుంది .చక్షువులు చూడరాని
లోతుల్ని వీరి మానస చక్షువులు దర్శిస్తా యి .స్పటిక స్వచ్చ సత్యాన్ని అందుకొంటారు
సత్యనారాయణగారు ‘’అని కీర్తించారు .’’బాపిరాజుగారు నాతొ చెప్పిన ఎన్నో అంశాలు
మన్నవ ఆయా పాత్రల గూర్చి వెలిబుచ్చిన తీర్పుతో సరి పో ల్చుకొంటే ఈ అంధ
గ్రంథకర్త అంతటి సత్యానికి ఇంత దగ్గ రగా ఎలా చేరుకొన్నాడు అనే ఆశ్చర్యానందాలు
కలిగాయి ‘’అచ్చపు బుద్ధికి లేవు అగమ్య ముల్’’ అనే పింగళిసూరన చెప్పినమాట
జ్ఞా పకమొస్తు ంది .వీరి పరిశోధన ఆధునిక ఆంద్ర వాజ్మయం అధ్యయనం చేసవ
ే ారికి
దీపస్త ంభం గా ఉపకరిస్తు ంది ‘’అని హృదయపు లోతులనుంచి శ్లా ఘించారు శ్రీ నండూరి
రామ కృష్ణా చార్య వర్యులు .శ్రీ మధునాపంతుల సత్యనారాయణ ‘’బాపిరాజుగారి సారస్వత
జీవితానికి ,నవలా రచనకు మన్నవ వారి పరిశోధన మనో ముద్రితమైన మన్నన ‘’అని
కితాబిచ్చారు .కరుణశ్రీ ‘’జిజ్ఞా సువు , ప్రజ్ఞా చక్షువు ,విజ్ఞా ననిధీ , వివేకశాలీ ,వినయశీలి
.సమీర కుమారునిలా ఆటంకాలను అధిగమించిన ‘’చిరంజీవి’ .ఆయన రచన రమణీయం
,కథనం కమనీయం ,శైలి స్త వనీయం ,భావ ప్రకటన ప్రశంసనీయం ‘’అని మందారమకరంద
మాధుర్య పదాలతో నిండుమనసుతో దీవించారు .ఆచార్య బొ డ్డు పల్లి పురుషో త్త ం ‘’కళ్ళున్న
పరిశోధకులకన్నా ,కళ్ళులేని ఈ ‘’మన్నవ’’ మిన్న .అందుకే అతడు మా మన్నవ ‘’అని
ఆశీస్సులిచ్చారు .
పాణిని అంటే ‘’అష్టా ధ్యాయి’’ జ్ఞా పకం వస్తు ంది అందరికి .అంత అద్భుతమైన సంస్కృత
వ్యాకరణం లేదని అందరి భావన .ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణం గా గుర్తింపు ఉంది
.ఈయనకు పాణిన ,దాక్షీ పుత్రా ,శానంకి ,శాలా తురీయ ,ఆహిక ,,పాణి నేయ పణి పుత్ర
అనే పేర్లు కూడా ఉన్నాయి .అష్టా ధ్యాయి రాసిన వాడు అస్ట నామాలతో విలసిల్లా డన్న
మాట .ఈయన ముఖ్యశిష్యులలో ‘’కౌత్సుడు ‘’ఉన్నాడు .శిష్యులలో పూర్వ పాణీయులని
,అపరపాణీయులని రెండు రకాలున్నారు .శిష్యుల శక్తి సామర్ధ్యాలను బట్టి వ్యాకరణాన్ని
పాఠ భేదాలను ప్రవేశ పెట్టి బో ధించాడు .పాణిని పంజాబు ప్రా ంతం వాడు .ఒక సింహం
ఇతని మీదికి దూకి చంపేసింది అని కధనం .ఏ సంవత్సరం ఏ నెల ఏ పక్షం లో
మరణించాడో తెలీదు కాని మరణించిన తిది మాత్రం త్రయోదశి .అందుకే అది ‘’పాణినీయ
అనధ్యాపక దినం ‘’గా తర తరాలుగా వస్తో ంది .అంటే త్రయోదశి నాడు గురువు శిష్యుడికి
పాఠం చెప్పడు
తనకు ముందున్న వ్యాకరణ శాస్త ్ర వేత్తల మార్గ ం లో నడుస్తూ ,బుద్ధి కుశలత తో కొత్త
సంవిదానాలను కానీ పెట్టా డు పాణిని .బో ధనలో సౌకర్యం కోసం ‘’వ్రు త్తి ‘’కూడా
రాశాడంటారు .శబ్ద ఉచ్చారణ కోసం సూత్రా లతో ఒక శిక్షా గ్రందాన్నీ రాశాడు .ఇది కాల
గర్భం లో కలిసి పొ తే స్వామి దయా నంద సరస్వతి మొదలైన వారు ప్రా చీన గ్రంధాలను
ఆధారం గా చేసుకొని ఉద్ద రించారు .ఇందులో ఎనిమిది ప్రకరణ లున్నాయి .పాణిని
‘’జాంబవతీ పరిణయం ‘’అనే మహా కావ్యాన్ని కూడా రాశాడు .’’ద్విరూప కోశంఅనే చిన్న
పుస్త కం ,’’పూర్వ పాణినీయం ‘’పేరు తో 24 సూత్రా ల గ్రంధమూ రాశాడు ..అష్టా ధ్యాయి లో
శివ సూత్రా లలో ధ్వనుల పుట్టు క ఉచ్చారణ విధానం సూత్రా బద్ధ ం చేశాడు .ధాతు పా ఠం
లో క్రియల మూలాల గురించి వివరించాడు .
పాణిని సూత్రా లకు ఎందరో మహా పండితులు ‘’వార్తికాలు ‘’రాశారు అందులో పతంజలి
పేర్కొన్న వారు కాత్యాయనుడు ,భారద్వాజుడు ,సునాగుడు ,క్రో స్ట ,బాడవుడు అనే
అయిదుగురు ముఖ్యులు .వ్రు త్తి అంటే వ్యాకరణ శాస్త ్ర ప్రవ్రు త్తి అని అర్ధం .వార్తికం అంటే
వ్రు త్తి కి వ్యాఖ్యానం .వార్తిక కారుదికే వాక్య కారుడు అనీ పేరుంది .వార్తికాలు లేక పో తే
అష్టా ధ్యాయి అసంపూర్ణం అయ్యేది .ఇవి వచ్చి నిండుదనాన్ని తెచ్చాయి .ఇందులో
కాత్యాయనుని వార్తికం ప్రసిద్ధి పొ ందింది .కాత్యాయనుదికే వరరుచి ,మేదాజిత్ ,పునర్వసు
,కాత్యుడు అనే పేర్లు న్నాయి .పాణిని ముఖ్య శిష్యుడే కాత్యాయనుడు .దక్షిణ దేశం వాడు
.ఈ విషయాన్ని పతంజలి ప్రకటించాడు ఒక సూత్రం లో
పతంజలి క్రీ పూ.2,000 కాలం వాడు .పాణినీయం పై పతంజలి రాసిన భాష్యాన్ని ‘’మహా
భాష్యం ‘’అంటారు .దీనికే ‘’పద.’’అనే పేరు కూడా ఉంది .పతంజలి ని అపర ఆదిశేషువు గా
భావిస్తా రు .సూత్రం లో వార్తికం లో అభిప్రా య భేదం వస్తే ‘’పాతంజలీయం ‘’మాత్రమె
ప్రమాణం .ఈయనకూ చాలా పేర్లు న్నాయి .‘గోనర్దీయుడు ,గోణికా పుత్రు డు ,నాగ నాధుడు
,అహిపతి ,ఫణాభ్రు త్ ,శేష రాజు ,శేషాహి ,చూర్ని కారుడు ,పదకారుడు’’.మహా భాష్యం పై
ఎన్నో వ్యాఖ్యలూ వచ్చాయి .అందులో భర్త ృహరి రాసినదే ప్రా చీన మైనది .
అష్టా ధ్యాయి పై అనేక వృత్తు లు వచ్చాయి .పాణిని మేన మామ ‘’వ్యాడి ‘’అనే ఆయన
‘’వ్యాడి సంగ్రహం ‘’అనే పేర వ్రు త్తి రాశాడు .విక్రమార్కుని ఆస్థా నం లో ఉన్న వరరుచి ఇంకో
వ్రు త్తి రాశాడు .జయాదిత్యుడు ,వామనుడు కలిసి రాసిన వృత్తి కి ‘’కాశికా వ్రు త్తి ‘’అని పేరు
.ఇదీ గొప్ప పేరు పొ ందినదే .వీరిద్దరూ కాశీ లో ఉండి రాయటం చేత ఆ పేరొచ్చింది .అతి
ప్రధాన వృత్తి గా కాశికా వ్రు త్తి కి పేరుంది .దీని తర్వాత చెప్పుకో తగ్గ ద’ి ’ భర్త ృహరి ‘’ అనే పేరు
తో పిలువ బడే ఎనిమిదో శతాబ్దా నికి చెందిన బౌద్ధ పండితుడు ‘’విమల మతి ‘’రాసిన
‘’భాగ వ్రు త్తి ‘’.16 వ శతాబ్ద ం వాడైన ‘’అప్పయ్య దీక్షితులు ‘’’’సూత్ర ప్రకాశిక ‘’అనే వ్రు త్తి
రాశాడు .దయానంద సరస్వతి ‘’అస్టా ధ్యాయీ భాష్యం ‘’అనే ప్రసిద్ధ గ్రంధం రాసి
సుసంపన్నం చేశాడు .
పాణిని తర్వాత చాలా మంది వ్యాకరణాలు రాశారు .అందులో కాతంత్ర కారుడు ,చంద్ర
గోమి ,క్షపణకుడు ,దేవా నంది ,వామనుడు ,అకలంక భట్టు ,పాల్య కీర్తి ,శివ స్వామి భోజ
రాజు, బో పదేవుడు మొదలైన వారెందరో ఉన్నారు .ఇందరు రాసినా పాణినీయం కు ఉన్న
గొప్ప తనం దేనికీ రాలేదు .అదీ పాణిని మేధ.
ఆధారం –ఆచార్య శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రు డు గారు రాసిన ‘’పుల్లెల వారి ప్రస్తా వనలు ‘’.
ఆచార్య శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రు డు గారిని మొదటి సారి గా సుమారు పాతిక ఏళ్ళ క్రితం
హైదరాబాద్ లో శృంగేరి శారదా పీఠం లో చూశాను .అప్పుడు వారికి ‘’నోరి చారిటబుల్
ట్రస్ట్ ’’ వారు వారి సాహితీ సేవ కు పురస్కారం ప్రదానం చేశారు .ఆ ట్రస్ట్ నిర్వ హిస్తు న్న శ్రీ
నోరి రామ క్రిష్నయ్య గారు మద్రా స్ నుండి స్వయం గా వచ్చి సత్కరించి నగదు
బహుమతి అందించారు .ఆ సభ కు ప్రముఖ పత్రికా సంపాదకులు శ్రీ పొ త్తూ రి వెంకటేశ్వరా
రావు అధ్యక్షత వహించారు .పుల్లా రెడ్డి స్వీట్స్ అధినత
ే కూడా వచ్చిన జ్ఞా పకం .నోరి రామ
క్రిష్నయ్య గారి అన్న గారు వెంకట శ్రీనాధ సో మయాజులు గారు అప్పటికేఒక ఏడాది క్రితం
మరణించారు .వీరు దశోపనిషత్తు లను శ్రీ శంకర భాష్యానికి అనుగుణం గా అనువదించారు
బ్రహ్మ సూత్రా లను ,గీత నూ అనువాద సహిత వ్యాఖ్యానాలు రాసి ప్రచురించారు .వివాహం
మీద పుస్త కం రాశారు .మరణం పునర్జన్మ పై గ్రంధమూ రాశారు .సో మయాజులు గారు మా
రెండవ అబ్బాయి శర్మ భార్య ఇందిర(మా కోడలు )కు మాతా మహులు .వీరి వివాహ
విషయం లో ఉయ్యూరు వచ్చి మాతో మాట్లా డిన వారు యాజులు గారే .ఒక సారి
తమ్ముడు రామ క్రిష్నయ్య గారితో కలిసి ఉయ్యూరు వచ్చారు కూడా ,.పుల్లెల వారి
సన్మాన సభ మేము హైదరాబాద్ లో మా శర్మా వాళ్ళింట్లో ఉండగా తెలిసి మా అబ్బాయి
ప్రో ద్బలం తో మా ఇద్ద ర్నీ వెంట బెట్టు కొని తీసుకొని వెళ్ళారు .ఇదీ నేపధ్యం .అప్పటి దాకా
పుల్లెల వారి గురించి వినటమే కాని వారి విద్వత్తు తెలిసిన వాడిని కాను .అప్పుడే ఆయన
ప్రతిభను అందరూ వివరిస్తు ంటే ఇంత గొప్ప మహాను భావుడి పరిచయం ఇంత ఆలస్యం
గా పొ ందానా అని అనుకొన్నాను .ఆ తరవాత వారి పుస్త కాలు కొన్ని చదివాను .వారి
రామాయణ భాగాలు మా తమ్ముడు నాకు అంద జేశాడు . చదివి భద్రం గా దాచుకొన్నాను
. .ఇప్పుడు ముందుగా పుల్లెల వారి గురించి వివరించి ఆ తర్వాత’’ ప్రస్తా వనల’’లో వారు
చెప్పిన విషయాలపై సంక్షిప్త ం గా నాకు తెలిసింది అందిస్తా ను .
పుల్లెల వారికి 1987 లో రాష్ట ్ర పతి పురస్కారం లభించింది .1993 లో ఉత్త ర ప్రదేశ్ సంస్కృత
సంస్థా న విశ్వ భారతి లక్ష రూపాయల పురస్కారాన్నిచ్చి సత్కరించింది .1997 లో గుప్తా
ఫౌండేషన్ ,2000 శివానంద ఎమినేంట్ సిటిజెన్ పురస్కారం ,2004 లో బిర్లా ఫౌండేషన్
వారి వాచస్పతి పురస్కారం తో లక్ష రూపాయల నగదు బహుమతి ,2007 లో అప్పా
జోశ్యుల విష్ణు భోట్లా కందాలై వారి పురస్కారం ,2011 లో సి పి.బ్రౌ న్
అకాడెమి 2,50,000 రూపాయల సర్వోత్క్రుస్ట పురస్కారం మొదలైన వెన్నో అవార్డు లు
రివార్డు లు అందుకొన్న విద్వాన్మణి శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రు డు గారు .
లాల్ బహదూర్ శాస్త్రి విద్యా పీఠం పుల్లెల వారికి ‘’మహా మహో పాధ్యాయ ‘’బిరుద ప్రదానం
చేసి గౌరవించింది .2011 భారత ప్రభుత్వం ‘’పద్మ శ్రీ ‘’ని మాత్రమె ఇచ్చి చేతులు దులుపు
కొంది..ఎన్నో విద్యా సంస్థ లు ఆధ్యాత్మిక సంస్థ లు పుల్లెల వారిని సత్కరించి సమ్మానించి
ఆ సాహిత్య సరస్వతీ మూర్తికి నీరాజనాల నందించి ధన్యత చెందాయి .పుల్లెల వారిలో
మనకు ఒక శంకరాచార్యులు ఒక కౌటిల్యుడు ఒక వాల్మీకి ఒక వ్యాసుడు ఒక కాళిదాసు
,ఒక పాణిని ,ఒక ముమ్మటుడు ,ఒక విశ్వనాధుడు ఒక క్షేమేంద్రు డు ఒకరని ఏమిటి సకల
అలంకార శాస్త ్ర వేత్తలందరూ కని పిస్తా రు మూలల లోకి చేరి విస్తు తం గా పరిశీలించి నిగ్గు
తెలిస్తేనే కాని వారికి తృప్తి ఉండదు .ఎనభై ఏ ఏడేళ్ళవయసు లో ఇంతటి మహా మహులు
మన మధ్య జీవిస్తూ ఉండటం మనకు గర్వ కారణం .మన జన్మ ధన్యం కూడా .
‘’పుల్లెల వారి ప్రస్తా వనలు ‘’లో వ్యాకరణం ,అలంకార శాస్త ం్ర ,వేదాంతం ,అర్ధ శాస్త ం్ర ,ధర్మ
శాస్త ం్ర ,వివిధ విషయ గ్రంధాలు ,ఇతర రచనలు అనే విభాగాలున్నాయి .వ్యాకరణం లో
‘’లఘు సిద్ధా ంత కౌముది ‘’పై-41 పేజీలలో విస్త ృత చర్చచేశారు .పాణినీయం పై కొత్త
లోకాలు చూపించారు .వీటిని ఇదివరకే అందించాను .అలంకార శాస్త ం్ర లో వక్రో క్తి తో
ప్రా రంభించి కావ్య మీమాంసా ,కావ్యా దర్శం ,కావ్యాలంకారం,,కావ్యాలంకార సూత్రా లు
,ఔచిత్య విచారం,కావ్య ప్రకాశం ,లోచన సహిత ధ్వన్యాలోకం ,అలంకార శాస్త ం్ర లను తన
సునిసిత మేధో పరిజ్ఞా నాన్ని అందించి దానిలో అభి రుచి ఉన్న వారికీ మార్గ దర్శనం
చేశారు .
వేదాంత విషయాలను తైత్తి రీయ ,కేన ,ప్రశ్న ,ముండక ,మాండూక్య ఉపనిషత్తు లు ,వాటి
విశేషాలులో చెప్పారు ,వాటిల్లో అద్వైత భావ విన్యాసం ద్రు ష్టి గోచారం చేశారు .అద్విత
తత్త ్వం అందరికి అందు బాటు లో ఉండేది కాదని ,అదొ క అత్యున్నత మైన ఆధ్యాత్మిక స్తితి
అని అన్నారు .ఇది కొందరికి మాత్రమె సాధ్యం అన్నారు .శంకరా చర్య విరచిత బ్రహ్మ
సూత్రా భాష్యాన్ని అరటి పండు ఒలిచి చేతిలో పెట్టి నంత హాయిగా వివరించారు .ఆస్తిక
,నాస్తిక దర్శనాలను స్పృశించారు ..వేదాంతానికి ‘’ఉత్త ర మీమాంస’’ అనే
పేరుందనిచెప్పారు . ప్రసద
ి ్ధ విమర్శకుడు హెచ్ ,పాత్త ర్ వేదాంతం అంటే అద్వైతమే అన్న
భావం ఏర్పడింది .దీనికి కారణాలు వేదాంతంకు మూలం వ్యాసుడు రాసిన బ్రహ్మ సూత్రా లే
నన్నారు .ఈ సూత్రా లకు ఏంతో మంది వ్యాఖ్యానాలు చేసన
ి ా శంకరాచార్యుల వ్యాఖ్యానమే
సరోత్క్రుస్ట మైనదని చెప్పారు .ఏది సత్యం ?ఏది అసత్యం ?/అనే మాటలకు శంకరులు
‘’సర్వ విధాలా ఏనాటికీ మార్పు లేని సత్యం ,సర్వ విధాలా ఏ నాటికీ మార్పు లేని అసత్యం
‘’అనే అర్ధా లు గ్రహించారని వివరించారు .ఈ విషయాన్ని ప్రొ ఫెసర్ చంద్ర ధర శర్మ ‘’ది
క్రిటికల్ స్టేడి ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ‘’అనే గ్రంధం లో విపులం గా చర్చిన్చాడని గుర్తు
చేశారు .మాయా శక్తి అనిర్వచనీయం .దాన్ని కనుక్కోవటం కష్ట ం అన్నారు.దీనికి ఎన్నో
ఏళ్ళ క్రితం పేపర్ లో పడిన ఒక సంఘటన ను గుర్తు చేశారు .’ఒక చిన్న దేశానికి చెందిన
రాణి ఒక దుకాణానికి వెళ్లి ఒక చిన్న వస్తు వును దొ ంగీలించిందట .దీని సాధక బాధకాలు
ఆవిడకు తెలియనివి కాదు .కాని జరిగి పో యింది .ఆ సమయం లో ఆమె ప్రవర్త న
‘’అనిర్వచనీయం ‘’.అన్నారు .ఇదే మాయ .
పరమేశ్వరుడు జగజ్జీవ శరీరుడు .జ్ఞా ని దృష్టిలో జగత్తు అనేది లేదు అని అంగీకరిస్తే చిక్కు
ఉండదు అంటారు .శంకరులకు ఉపనిషత్తు ల్లో మాయా వాదం అనే బ్రహ్మాస్త ం్ర
దొ రికింది.దాన్ని వశం లో ఉంచుకొని వైశేషిక ,సంసాంఖ్య,,మీమాంసాది ద్వైతులను
నిర్భయం గా ఎదుర్కొని వాదం లో జయం పొ ందారు .అద్వైతికి ఎవరి తోనూ విరోధ
,విద్వేషాలు ఉండవు అన్నారు .వేదాంతానికి సంబంధించిన విషయాలను ఒక చోట
క్రో డీకరించి ఇలా చెప్పారు .-1-బ్రహ్మం మాత్రమె ఏకైక సత్యం .అది నిర్గు ణ నిర్వివేదం .జ్ఞా న
స్వరూపం ,ఆనంద రూపం .2-నిర్వచనానికి అందని మాయ తన శక్తి తో పని చేస్తే
బ్రహ్మమే సగుణ బ్రహ్మ అవుతాడు .ఈ రూపానికి శివ విష్ణు మహేశాది పేర్లు న్నాయి .3-
జగత్తు మిధ్య అని చెప్పినా మిధ్యాత్వం అనేది కేవలం పరి భాషికమే .ఇతర సంప్రదాయాల
ప్రకారం జగత్తు ఎంత సత్యమో అద్వైతం ప్రకారమూ అంతే సత్యం .అంతా మిధ్య అని ఏ
అద్వైతీ స్వేచ్చగా ,శాస్త ్ర విరుద్ధ ం గా ప్రవర్తించ కూడదు .జగత్తు ఏమై పో తుందో అన్న బాధ
అక్కర్లేదు .అది అందరిని వెన్నంటే ఉంటుంది .4-ద్వైతులు చెప్పే సాలోక్య ,సామీప్య
,సాయుజ్య ,సారూప్య ముక్తు లు అద్వైతానికి అడ్డు కావు .ఏ విషయాన్ని ముండక
ఉపనిషత్ భాష్యం లో శంకరులే వివరించారు ‘’మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు .సర్వ
వ్యాప్త మైన బ్రహ్మ ను సాక్షాత్కరించుకొన్న వారు ఆ బ్రహ్మ లోనే ప్రవేశిస్తా రు .అంటే బ్రహ్మ
గానే ఉంటారు ‘’అని స్పష్ట ం గా చెప్పారు .5-వేదాంత అధ్యయనం వలన నిజమైన
ప్రయోజనం కొద్ది మందికే కలుగుతుంది .
శ్రీ మద్ భగవద్గీత కు శంకర భాష్యం పై చర్చిస్తూ ‘’యన్నామ ధేయ స్మరణేన జం తుహ్
ప్రా ప్నోతి నిస్శ్రేయష భాగ దేయం –తాన్ శంకరాచార్య శుభాభిదేయాన్ నిత్యం నమామః
శివ రూప దేయాన్ ‘’అనే శ్లో కం తో ఆచార్య శంకరుల గుణ నామ కీర్తనం చేశారు .గీత అంటే
గానం చేయ బడిందని అర్ధం కాని ఇక్కడ చెప్ప బడింది ఉప దేశింప బడిందని అర్ధం .ఉప
నిషత్ అనే పదాన్ని విశేష్యం గా అధ్యాహారం గా తెచ్చుకొని ‘’ఉపదేశించ బడిన ఉపనిషత్తు
‘’అనిఅర్ధం చెప్పుకోవాలి .ఇందులో ప్రతి శ్లో కమూ ఉపనిషత్తే.మహా బారతం భీష్మ పర్వం
లో 25-42 అధ్యాయాల మధ్య ఉన్న 18 అధ్యాయాలే భగవద్ గీత .భారతం లో ఒక పేరు
భాష్యం లో వేరొక ఏరు అధ్యాయాలకు ఉన్నాయి ఆరవదానికి ధ్యాన యోగం శంకర భాష్యం
లో ‘’అభ్యాస యోగం ‘’అయింది .రామానుజుడు ‘’యోగాభ్యాస యోగం అన్నాడు .ఎనిమిదో
అధ్యాయానికి ఒక దానికే తారక బ్రహ్మ యోగం బ్రహ్మాక్షర నిర్దేశ యోగం ,అక్షర పరబ్రహ్మ
యోగం ,ధారణా యోగం ,మహా పురుష యోగం ,అభ్యాస యోగం అనే పేర్లు న్నాయి
ఆత్మ జ్ఞా నానికి కావలసింది విషాదం కాదు .విషాద గంధ శూన్యమైన వైరాగ్యం అని చక్కని
అర్ధం చెప్పారు పుల్లెల వారు .అందుకే శ్రీ కృష్ణు డు అర్జు నునికి ‘’నీకు కర్మ మార్గ ం లోనే
అధికారం ‘’అని ఖచ్చితం గా చెప్పాడు .గీతా శాస్ట ్ర ప్రా రంభం రెండవ అధ్యాయం అయిన
‘’సాంఖ్య యోగం ‘’లోని 11 వ శ్లో కం తోనే ప్రా రంభం అని శంకర భగవత్పాదులు
సూచించారని ,దీన్ని రామ రాయ కవి సమర్దిన్చాడని వివరణ ఇచ్చారు .భగవద్ గీత
‘’మానసికం గా ,బౌద్ధికం గా ,ఆధ్యాత్మికం గా వేరు వేరు స్థా యిల్లో న్న మానవులలో ప్రతి
ఒక్కరికీ ఉపయోగించే వేరు వేరు సన్మార్గా లను చూపడం ద్వారా సర్వ లోక ప్రియత్వాన్ని
సంతరించుకొన్న ‘’సర్వ జన హిత గ్రంధం ‘’గా పుల్లెల వారు విశ్లేషించారు .సర్వ మత
సామరస్యమే గీత చెప్పిందన్నారు .ఈ భావం దేశ మంతటా ప్రతిష్టిత మైనదన్నారు
ఎనిమిదో శతాబ్దా నికి చెందినఒక కర్నాటక రాజు వేయించిన శిలా శాసనం లో ఉన్న ఒక
శ్లో కం ఈ విశాల దృక్పధాన్ని అభి వ్యక్తీకరించిందని ఆచార్య పుల్లెల గుర్తు చేశారు ,
‘’యం శైవాః సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినో –బౌద్దా బుద్ధ ఇతి –ప్రమాణ
పటవఃకర్తేతి నైయాయికాః
అర్హన్నిత్యధ ,జైన శాసన రదాః కర్నేతి మీమాంసకాః –సో -యంనొ విదధాతు వాంచిత
ఫలం త్రైలోక్య నాదో హరిహ్ ‘’
‘’ఏ మహా విష్ణు వు ను శైవులు శివుడని ,వేదాంతులు బ్రహ్మ అని ,బౌద్ధు లు బుద్ధు దని
,నైయాయకులు కర్త అని ,జైనులు అర్హత్ అని ,మీమాంసకులు కర్మ అని ,ఉపాసిస్తు న్నారో
త్రిలోక నాధుడైన ఆ శ్రీ హరి మన కోర్కెలు తీర్చు గాక ‘’అని అర్ధం .
కృష్ణు డు అర్జు నితో ‘’నివృత్తి మార్గ ం అందరికీ వర్తిచదు .ప్రస్తు తం దీనికి నీకు అధికారం లేదు
.కొన్ని వేలలో ఎఒక్కరికో ఇది సాధ్యం .నువ్వ్వు కర్మ యోగాన్ని చేయాల్సిందే .యుద్ధ ం
చేసి అన్యాయాన్ని పార ద్రో లి ధర్మ ప్రతిష్టా పన చేయాల్సిందే ‘’అని నిష్కర్ష గా ఉపదేశించాడు
అని అన్నారు .శ్రీ కృష్ణు డు మొదటి నుంచి చివరి దాకా ‘’అస్మత్ ‘’అనే శబ్దా న్ని ప్రయోగించి
చెప్పాడు .అంటే విష్ణు భక్తీ యోగం గా చెప్పినట్లు అనుకోవాలి .కాని భక్తీ యోగాన్ని శ్రీ
శంకరులు అభినవ గుప్తు డు ‘’శివ భక్తీ యోగం ‘’గా ప్రతి పాదించారు .పరతత్వం ఒక్కటే
అయినప్పుడు అన్నీ అంగీకరాలే అంటారు ఆచార్య పుల్లెల .’’ఉత్త మః పురుషస్త ్వన్యః
‘’అన్నప్పుడు పరమాత్మ మహా విష్ణు వు ,మహాశివుడు ,మహా గణపతి ,మహా శక్తి ఏదైనా
కావచ్చు నంటారు .
1875 లో జన్మించిన బెల్లం కొండ రామ రాయ కవి 38 ఏళ్ళు మాత్రమె జీవించి గీత కు
‘’భాష్యార్య ప్రకాశికః ‘’అనే వ్యాఖ్య రాశారని ,వారికి వేదం న్యాయ ,శబ్ద శాస్త్రా లలో
అసాధారణ పాండిత్యం ఉన్నాదని 150 కి పైగా గ్రంధాలు రాశారని అందులో అద్వైతానికి
చెందిన గ్రంధాలు సర్వోత్క్రుస్ట ం అని పించుకోన్నాయని ,అందుకే రామరాయ కవి కి
‘’అభినవ శంకరులు ‘’అన్న బిరుదు ను పండిత లోకం ప్రదానం చేసిందని జ్నాపకం చేశారు
.రామరాయ కవి వ్యాఖ్య మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారి వద్ద ఉంది నేనూ
దాన్ని తిరగేశా. బుర్రకేక్కిన వైనం లేదని జ్ఞా పకం .
పుల్లెల వారి ప్రస్తా వనలు -3
అప్పయ్య దీక్షితులు
పుల్లెల వారి ప్రస్తా వనలు లో అప్పయ్య దీక్షితులు రాసిన ‘’సిద్ధా ంత లేశ సంగ్రహం ‘’పై
మంచి విషయాలు చెప్పారు .మహా పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు తమిళ
నాడు లోని ఆర్కాట్ జిల్లా లో ‘’అడయప్పాలెం ‘’గ్రా మం లో జన్మించారు .1554-1626
కాలంవాడు .మహా వైయ్యాకర ణుడు అయిన భట్తో జీ దీక్షితులు వీరి వద్ద వేదాంత
శాస్త్రా ధ్యనం చేశాడు .గురువు ను గురించి స్తు తిస్తూ
సర్వ తంత్ర స్వతంత్రు డైన అప్పయ్య దీక్షితుల కీర్తి ఆయన జీవిత కాలం లోనే భారత
దేశం అంతా వ్యాపించింది .ఈయన సో దరుని మనుమడు మహా కవి అయిన నీల కం-ఠ
దీక్షితులు 1637 లో ‘’నీల కంఠ విజయ చంపువు ‘’రాశాడని పుల్లెల వారన్నారు .తన
పన్నెండవ ఏటనే అప్పయ్య దీక్షితుల ఆశీస్సులు పొ ందాడు అప్పయ్య కీర్తిని గురించి ఒక
శ్లో కం లో వర్ణించాడు
‘’యం విద్మఇతి యద్గ ం్ర దాభ్యస్యామో ఖిలానితి –యస్య శిష్యః స్మ ఇతి శ్లా ఘంతే స్వం
విపశ్చితః ‘’అన్నాడు అంటే ‘’మాకు అప్పయ్య దీక్షితుల వారి పరిచయం ఉందని కొందరూ
,వారి గ్రంధాలు అభ్యసిస్తు న్నామని కొందరూ వారి శిష్యుల మని మరి కొందరూ
పండితులలో చాలా మంది గొప్పలు చెప్పుకొంటారు ‘’అని అర్ధం .దీక్షితులకు హరి
హరాదుల విషయం లో భేద బుద్ధి లేని అద్వైత వాది.సిద్ధా ంత పరం గా అద్విత వాడి
అయినా పరమేశ్వరుని పై ప్రగాఢ భక్తీ ఉన్న వాడి నని చెప్పుకొన్నాడు .
‘’మహేశ్వరే వా జగదీశ్వారే జనార్దా నేవా జగదంత రాత్మని –ణ భేద లేశ ప్రతి పత్తి రాస్తి మే
తదాపి భక్తిసృనేంద్ర శేఖరే ‘’అని చెప్పుకొన్నాడు .అప్పటికే దక్షిణ దేశం లో వైష్ణవాన్ని
బౌద్ధా న్ని ఎదుర్కోవటం కోసం శివ పారంయాన్ని ప్రతి పాడిస్తూ అనేక గ్రంధాలు రాశాడు
.శివద్వేషం లో శివుడు కూడా జీవుడే అని వైష్ణవులు అన్నారు .విష్ణు వు జీవుడే అని
శైవులన్నారు అదీ ఆ నాటి పరిస్తితి .తన ప్రయత్నం అంతా శ్వ ద్వేషాన్ని శమింప
జేయటానికే నన్నాడు .తనకే మాత్రం విష్ణు ద్వేషం లేదని నిర్ద్వంద్వం గా తెలిపాడు .
నీల కం ఠా చార్యులు రాసిన బ్రహ్మ సూత్రా భాష్యానికి అప్పయ్య దీక్షితులు తనకు
ఆశ్రయం ఇచ్చిన రాజు చిన బొ మ్మ నాయకుడు కోరగా ‘’శివార్క మణి దీపిక ‘’అనే
వ్యాఖ్యానం రాశాడు .ఈ గ్రంధాన్ని దీక్షితులు స్వయం గా అయిదు వందల మంది
పండితులకు పాఠం చెప్పాడు .రాజు మెచ్చి ఆ పండితులందరికి భోజనం వసతి సౌకర్యాలు
కల్పించాడు .ఈ పుస్త కం ప్రా రంభం లో దీక్షితులు ‘’ఉపనిషత్తు లకు శ్రు తులకు ,అన్ని
పురాణాలకు స్మృతులకు మహా భారతం మొదలైన వాటికి కూడా గొప్ప తాత్పర్యం
అద్వైతాన్ని ప్రతి పాదించ టం లోనే బ్రహ్మ సూత్రా ల తాత్పర్యం కూడా అద్వై లోనే అనే
విషయాన్ని వదిలి విమర్శించే వారికి స్పష్ట ం అవుతుంది శంకరాచార్యులు మొదలైన
ప్రా చీనులు కూడా దీనినే గ్రహించారు .అయినా తారునేండు శేఖరుదైన ఆ పరమేశ్వరుని
అనుగ్రహం ఉంటేనే కాని మానవులకు అద్విత వాసన కలగదు ‘’అన్నాడు అందుకే ఈశ్వర
పారరామ్య ప్రతి పాదిత మైన ఈ భాష్యాన్నికి వ్యాఖ్యానం రాస్తు న్నానైచేప్పాడు .
కౌటిల్యుడు అని పేరొందిన ఆర్య చాణక్యుడు రాసిన అర్ధ శాస్త ం్ర పై పుల్లె ల వారు ఎన్నో
విశేషాలను ‘’కౌటిలీయం అర్ధ శాస్త ం్ర ‘’లో వివరించారు .అందులోని కొన్ని ముఖ్యాంశాలను
మీ ముందుంచుతున్నాను .
మహా మేధావి అయిన కౌటిల్యుడు అర్ధ శాస్త ం్ర రాశాడు .ఆయనకు తలి దండ్రు లు పెట్టిన
పేరు ‘’విష్ణు గుప్తు డు ‘’.చణకుని ‘’కుమారుడు కనుక చాణక్యుడు అయ్యాడు . కౌటిల్యుడు
అనేది గోత్రనామం అని ‘’శామ శాస్త్రి’’ అనే మైసూర్ ప్రా చ్య పరిశోధనా సంస్థ అధికారి
పేర్కొన్నారు ఈయనే ఈ గ్రంధాన్ని విస్త ృతం గా పరిశోధించి కొన్ని భాగాలు ‘’ఇండియన్
యాంటి క్వెరీ ‘’లో 1905 లో ప్రకటించారు .1909 లో సంపూర్ణ గ్రంధాన్ని సేకరించి
ప్రచురించారు .కాల గర్భం లో కలిసి పో యిన ఈ ఉద్గ ం్ర ధాన్ని బయటికి తీసి వెలువరించి
మహో ప కారం చేసన
ి ఘనత శామ శాస్త్రి గారిదే .వారికి యావద్ భారత జాతి రుణ పడి
ఉంది .మౌర్య చంద్ర గుప్తు ని అమాత్య శేఖరుడే కౌటిల్యుడు అని ,ఆయనే అర్ధ శాస్త ం్ర
రచించాడని సప్రమాణం గా ,సంయుక్తికం గా ప్రతి పాదించారు శాస్త్రి గారు .హిల్ బ్రా ట్
,హర్త ల్ ,యాకోబి ,స్మిత్ మొదలైన పరిశోధకులు సమర్ధించారు .క్రీ.పూ.325-273 కాలం లో
పాలించిన చంద్ర గుప్త మౌర్యుని మహా మాత్యుడైన చాణక్యుడు క్రీ.పూ..400 లో అర్ధ
శాస్త్రా న్ని రాశాడు .ఈ విషయాలన్నీ శ్రీ జయ చంద్ర విద్యాలంకార్ ‘’భారతీయ ఇతి హాస కి
రూప రేఖ ‘’పుస్త కం లో ‘’కీత్ ‘’పండితుని అభియోగాలన్ని తప్పు అని రుజువు చేసి
ప్రచురించాడు .
ప్రా చీన కాలం లో అర్ధ శాస్త ్ర ప్రభావం అనేక గ్రందాల మీద ఉంది .సంస్కృత సాహిత్యం లో
అర్ధ శాస్త ం్ర కామ శాస్త ం్ర ప్రభావం మరీ ఎక్కువ .కామందకుడు ‘’నీతిశాస్త ్ర సారం ‘’అనే
గ్రంధాన్నిక్రీ.శ.400 లో అర్ధ శాస్త ం్ర ఆధారం గానే రాశాడు .కౌటిల్యుడే విష్ణు గుప్తు దని నంద
వంశాన్ని నిర్మూలం చేసి మౌర్యునికి పట్టా భి షేకం చేసింది చాణక్యుడే నని ఇందులో
వివరించాడు .కాళిదాసు ,భారవి మాఘుడు పై కూడా దీని ప్రభావం ఉంది .బట్ట భాణుడు
చాలా చోట్ల అర్ధ శాస్త ్ర ప్రస్తా వన చేశాడు .క్రీ.శ.300 ప్రా ంతం లో రాయ బడిన ‘’పంచతంత్రం
‘’లో చాణక్యుని పేరు ఉంది .క్రీ.శ.600 లో విశాఖ దత్తు డు రాసిన ముద్రా రాక్షస నాటకం
చాణక్యుడికి రాక్షస మంత్రికి సంబంధించిన కదా .
32 అక్షరాలను ఒక గ్రంధం గా పేర్కొంటారని అర్ధ శాస్త ం్ర లో 600 గ్రంధాలు ఉన్నాయని
చెప్పారు .అతి సులభ మైన శైలిలో సూత్రా ల లాగా చిన్న చిన్న వాక్యాలుగా అర్ధ శాస్త్రా న్ని
రాశాడు .కొన్ని శ్లో కాలూ ఉన్నాయి .ప్రా చీన అర్ధ శాస్త ్ర జ్ఞు లైన శుక్రు డికి ,బృహస్పతికి
ముందు గా నమస్కరించి అర్ధ శాస్త ం్ర మొదలెట్టి రాశాడు .’’దీరీ’’ తో బాటు ప్రయోగాన్ని
చెప్పాడు .ఆ నాడు చెప్పినవి నేటికీ అనువర్తిస్తా యి .అందుకే దీన్ని ‘’త్రికాలా బాధిత గ్రంధం
‘’అన్నారు
కౌటిల్యుడు గ్రీకు మేధావి తత్వ వేత్త శాస్త ్ర వేత్త అలేక్జా ందర్ గురువు అయిన అరిస్టా టిల్
కాలం వాడు ..కౌటిల్యుడు మౌర్య వంశ స్తా పకుడు చంద్ర గుప్తు ని గురువు
,మహామాత్యుడూ కూడా .ఇద్ద రి భావాలలో కొన్ని మౌలిక భేదాలున్నాయి .’’రాజ్యం
అత్యన్నత రాజ్యంగా విదానంద్వారా పాలించాలి అధికారులు కార్య నిర్వహణ దక్షులు
,సద్గు ణ సంపన్నులు గా ఉండాలి .రాజ్య పాలకులు సుస్తిరం గా ఉంటేనే రాజ్యం ఇది
సాధ్యం ‘’అని అరిస్టా టిల్ అ భిప్రా య పడ్డా డు .కౌటిల్యుడు కూడా ‘’రాజ్యం సుస్తిరం గా
ఉండాలంటే ఒక వ్యక్తీ సర్వాధికారి గా ఉండాలి .అప్పుడే క్షేమం కలుగుతుంది ‘’అన్నాడు
సంఘ రాజ్యాలు లేక గణ రాజ్యాలు సంఘటితం గా బలం గా ఉంటాయన్నాడు కౌటిల్యుడు
.రాజు నిరంకుశం గా ప్రవర్తించటానికి వీలు లేదని ‘’అతను కూడా జీతం తీసుకొనే ఒక
ప్రజా సేవకుడు ‘’అని అంటాడు ..రాజు అపరాదుల్ని శిక్షించటం వరకే అధికారి అని
ఆయన చేసే ప్రతి పని మంత్రు ల పర్య వేక్షణ తోను ప్రజా సంక్షేమ ద్రు ష్టి తోను ధర్మం బద్ధ ం
గాను ఉండాలని ఆంక్షలు విధించాడు. అంటే రాజుకు నిరంకుశాధికారం కట్ట బెట్ట లేదు
.త్రయీ ధర్మాన్ని రక్షించాలని కౌటిల్యుని అర్ధ శాస్త ్ర సారాంశం .
విదేశీ పాలన కు పూర్వం భారత దేశం లో రాజ్యాల పాలన అర్ధ శాస్త ం్ర ఆధారం గానే
జరిగిందని ప్రొ ఫెసర్ ఎస్.ఆర్ కులకర్ణి మరాఠీ లో రాసిన ‘’శివ కాలేన రాజ నీతి ఆణి రణ
నీతి ‘’గ్రంధం లో సవివరం గా రాశాడని గుర్తు చేశారు .’’శ్రీ మూలం ‘’అనే పేర అర్ధశాస్త్రా నికి
మహా మహో పాధ్యాయ టి గణపతి శాస్త్రి సంస్కృతం లో వ్యాఖ్య రాసి 1923 లో
తిరువనంతపురం నుండి ప్రకటించినట్లు తెలిపారు .’’ప్రొ ఫెసర్ కాం గ్లే’’దీనికి ఇంగ్లీష్ లో
విపులమైన వ్యాఖ్య టీకా టిప్పణి రాసి 1960 లో ప్రచురించాడు .ఇది చాలా ప్రా మాణిక
గ్రంధం అంటారు పుల్లెల వారు .
ఆచార్య శ్రీ రామ చంద్రు డు గారుశివ ద్రు ష్టి పై ద్రు ష్టి ప్రసరించారు .శైవమతం
‘’కాల్కొలిదిక్ యుగం ‘’( calcolithic age )పూర్వం ,ఇంకా పూర్వమే ఉండేదని సర్ జాన్
మార్షల్ చెప్పాడన్నారు .వివిధ దేశాల్లో వివిధ రూపాలను శైవం వర్ధిల్లి ంది అంటారు
తమిళ నాడులో శైవ సిద్ధా ంతం కాశ్మీర్ లో శివా ద్వైతం ,కర్నాటక లో వీర శైవం ప్రధాన శైవ
మతాలు .కాశ్మీర్ లో శైవం చాలా కాలం గురు శిష్య పరం పర లో వర్ధిల్లి ంది .తొమ్మిదో
శతాబ్ద ం లో ‘’ఉప గుప్తు డు ‘’శైవ సిద్ధా ంతాలను మొదటి సారి గా గ్రంధస్త ం చేశాడు .వాటికి
‘’శివ సూత్రం ‘’అని పేరు .శివుడు కలలో కన్పించి ఉపదేశించిన సూత్రా లివి .శంభో పాయం
శాక్తో పాయం ,అణవోపాయం అనే మూడు భాగాలలో 77 సూత్రా లున్నాయి .వ్యాఖ్యానాలు
ఉంటె కాని ఇవి అర్ధం కావు .కాశ్మీర శైవం లోశివాద్వైతం ,త్రిక సిద్ధా ంతం ,ప్రత్యభిజ్ఞా న
సిద్ధా ంతం అని మూడు పేర్లు న్నాయి .త్రిక సిద్ధా ంతం అంటే పరా అపరా పరాపర అని
కొందరు ,అభేద భేద భేదాభేద అని కొందరు భావిస్తా రు .చిత్ ,ఇచ్చా ,జ్ఞా నాలు అంటారు
మరికొందరు .పాణిని కాత్యాయన పతన్జ లుల ను బట్టి వ్యాకరణానికి ‘’త్రిముని ‘’అనే
పేరొచ్చిందని ఆచార్య అంటారు .
శక్తి రూపం అయిన పరతత్వం తనను ప్రకటించటం అనేదే జగత్ సృష్టి .మర్రి
విత్త నం లో మహా వృక్షం శక్తి రూపం లో ఉన్నట్లు ఈ చరాచర జగత్తు అంతా పరమ శివుని
హృదయం లో బీజ రూపం లో ఉంది అని ‘’పరాత్రిమ్షి క ‘’చెబుతోంది .చిత్ అంటే స్వయం
ప్రకాశమైన పరతత్వ రూపం .ఆనందం అంటే పరిపూర్నానందం .దీనికే స్వాతంత్ర్యం అని
కూడా పేరు .బాహ్య అపేక్ష లేకుండా ఏ పని అయినా చేయగలదు .పరతత్వం లో ఉన్న ఈ
విభాగానికే’’ శక్తి’’ అని పేరు .నిజంగా చిత్ ఆనందం రెండూ పరతత్వ రూపాలే .సృష్టి
ప్రక్రియ ను ‘’ఇచ్చ’’అంటారు ఇచ్చాశక్తిని బట్టి పరతత్వానికి సదాశివుడు లేక సాదాఖ్యుడు
అంటారు ..జ్ఞా నం అంటే తెలుసుకొనే శక్తి. దీన్ని పురస్కరించుకొని పరతత్వానికి
ఈశ్వరుడు అనే పేరొచ్చింది .ఏ రూపాన్ని అయినా ధరించే శక్తికి ‘’క్రియ ‘’అని పేరు .ఈ
శక్తిని బట్టి పరతత్వం సద్విద్య లేక శుద్ధ విద్య అని చెప్ప బడుతుంది
శివ తత్త ్వం-- అంటే పరమ శివుని ‘’విశ్వోత్తా ర స్వరూపం ‘’విశ్వ మాయ స్వరూపం
అనీ అనచ్చు. సృష్టి చేయటానికి పరమ శివుని లో మొదట కలిగే ప్రధమ స్పందననే ‘’శివ
తత్త ్వం ‘’అంటారు పరతత్వం స్వతంత్రం గా తనలో ఉన్న ప్రపంచాన్ని బహిర్గతం
చేయటానికి చేసిన మొదటి స్పందనమే లేక కదలిక ఏ’’ శివుడు ‘’.అంటే మొదటి కదలిక
పుట్టిన పరమ శివుడే శివుడు లేక శివ తత్త ్వం
శక్తి తత్త ్వం –అంటే శివుడి లో ఉన్న అనంత అచింత్య మైన శక్తి యే శివ తత్త ్వం .శక్తిలో
ఉన్న జ్ఞా న విభాగమే శక్తి ఇచ్చా శక్తి ప్రధానం గా ఉన్న పరమ శివుడే ‘’సదా శివత్వం
‘’.దివ్యానుభూతిలో ఇదం అనే అంశ ఎక్కువైఅనప్పుడు భాసించే దశ కు ‘’ఈశ్వరుడు ‘’అని
పేరు ఇదం అంటే ద్రు శ్యమానమైనది .ఇలా భాసించటానికే ‘’ఉన్మేషం ‘’అని పేరు .ఇలా
ఎన్నోన్నో విశేషాలు వివరాలు పుల్లెల వారి ప్రస్తా వనలలో లభిస్తా యి .అదొ క విజ్ఞా న సాగరం
.లోతుకు వెళ్ళిన కొద్దీ అనర్ఘ రత్న రాసులు లభించి జ్ఞా న నేత్రా లను తెరిపస
ి ్తా యి. అదొ క
విజ్ఞా న భాండారం .తీసుకున్న వారికి తీసుకకొన్నంత జ్ఞా న సంపద లభిస్తు ంది .నాకున్న
అతి తక్కువ పరిమిత జ్ఞా నం తో నేను తెలుసు కొన్నవి ,అర్ధం చేసుకొన్నవి అయిన జ్ఞా న
నిధి ని మీకూ అందజేసి పుల్లెల వారి విస్త ృత పరిజ్ఞా నాని నమస్సు లందిస్తూ సెలవు .
Prof. P. Sriramachandrudu is an ‘exact man’ in the words of Francis
Bacon, for he has penned such a large number of books with which he shines in
the galaxy of scholars like the moon (chandrudu) with his pleasant rays. He is a
great teacher, poet, critic, satirist, essayist, grammarian, rhetorician translator
and above all a great commentator of several Sanskrit works which include his
magnum opus the translation of Valmiki Ramayana with word to word meaning
and commentary in Telugu which runs into over 10,000 pages. Sri Pullela
Sriramachandrudu is devoted to teaching and research till date. Padamanjari two
volumes were published during term of Mahamahopadhyaya Prof.
sriramachandrudu. Being grammarian, Sri Ramachandrudu could bring out
these editions very well.
‘’వచన పద్యమనే దుడ్డు కర్రల్తో -పద్యాల నడుముల్ విరగ దంతాను ‘’అని ఎవరనన్నారని
ప్రశ్నిస్తే ఠకీ మని జవాబు వస్తు ంది ‘’పఠాభి ‘అని .అంత ప్రా చుర్యం పొ ందిన కవి ఆయన
.రొటీన్ కవిత్వం వెగటు పుట్టింది .ఆ కన్నీళ్లు ,విరహాలు వేదనలు అలంకారాలు విసుగు
పుట్టా యి .అందరి కంటే భిన్నం గా ఆలోచించాలన్న భావం బలమైనది .తెలుగు
కవిత్వానికి కొత్త రక్త ం ఎక్కించాలని ఆరాటం పెరిగింది .చెప్పే ప్రతి మాటా కొత్త దనం తో
ఆకర్షణీయం గా ఉండాలని పించింది .అందుకే ఛందస్సు బంధాల నుంచి కవిత్వాన్ని
విముక్తి చేశాడు .కొత్త రూపు సంత రించాడు .ప్రయోగాలు చేశాడు .ప్రశసల తో బాటు
అభిశంసలూ పొ ందాడు .అతనే తిక్కవరపు పట్టా భి రామ రెడ్డి .తన పేరునే ముందుగా
కొత్త గా ‘’పఠాభి ‘’గా మార్చుకొని నవ్య కవిత్వానికి నాంది పలికాడు .
‘’ఫిడల
ే ు రాగాల డజన్ ‘’అన్న పేరు విన గానే పఠాభి జ్ఞా పకం వస్తా డు .అంతటి గాఢ
ముద్ర ను తెలుగు కవిత్వం పై వేశాడు .ఆయన నెల్లూ రు లో 1919 లో జన్మించాడు
.మద్రా స్ ప్రెసిడెన్సి కాలేజి లో ఇంటర్ చదివాడు .ఇంటరె కాదు చలాన్నీ శ్రీ శ్రీ ని
చదివేశాడు .రవీంద్రు ని శాంతి నికేతన్ లో బి.ఏ.చేశాడు .చిత్రలేఖనం పట్టు బడింది
.విశ్వకవి రవి కవి సాహిత్యం కరతలామలకం అయింది .కలకత్తా లో ఏం.ఏ.చదివాడు
.అప్పటికే కలకత్తా ‘’dying city ‘’గా పేరు పొ ందింది .వేగవంతమైన జీవితం ,మురికి
ఆవాసాలు, కటిక దరిదం్ర ,వేదన ,రోదన లతో పిచ్చెక్కి పో యినట్లు ండేది .ఇరుకు గదిలో
కాపురం ఉన్నాడు .శాంతి నికేతన్ లో చదివినా అశాంతి మనసంతా ఆవరించుకొని ఉంది
.చంద్రు డు చల్ల గా కన్పించనే లేదు .వింతగా తోచాడు కవి పఠాభి కి .అ భావాలనే తర్వాత
కవిత్వం లో పొ ందు పరచాడు .కుటుంబం మైకా వ్యాపారం చేసద
ే ి .తానూ
పాలుపంచుకొన్నాడు .మద్రా స్ కు తరచు వెళ్తూ ఉండే వాడు .ఆ నగరం లో కొత్త నాగరకత
ఆకర్షించింది .కవిత్వం మొగ్గ తొడిగింది .
ఫిడల
ే ు రాగాల డజన్
‘’డజను ఫిడల
ే ు రాగాలు ‘’అని సాధారణం గా అంటాం .అలా అంటే పఠాభి
ఎందుకవుతాడు ?తిరగేసి కొత్త దనం తెచ్చాడు .ఛందస్సు పరిష్వంగం లోంచి బయట
పడ్డా డు .తన ఊహా శక్తికి తగిన వాహిక ను ఎన్నుకొన్నాడు .మద్రా సు నగర జీవితాన్ని
ఫిడల
ే ు రాగాలలో బంధించాడు . తానే మేని ఫెస్టో తయారు చేసుకొన్నాడు .’’పద్యానికి
,గద్యానికి అంట కట్టి ,,గ్రా ంధికానికి వ్యావహారికానికి పెళ్లి చేసి ,తెలుగు ,ఇంగ్లీష్ కు పొ త్తు
కలిపి కవిత్వం రాస్తా ను .వచన కవిత్వం అనే పేరుతో పిలుస్తా .వాటిని దుడ్డు కర్రల్ని చేసి
పద్యాల నడుము విరగ గోడ్తా ‘’అన్నాడు .తన కవిత్వం పూర్వ కవిత్వం కాదు ,నవ్య
కవిత్వం కాదు ,భావ కవిత్వం కాదు ‘’నూతనములో బహు నూతన కవిత్వం ‘’తనది
అని ప్రవర చెప్పుకొన్నాడు .అందుకే ఫిడేలు రాగాల డజన్ అసలు సిసలు మొదటి వచన
కవితా గ్రంధం అయింది అన్నాడు ఆరుద్ర .పాశ్కాస్చవాయిద్యమైన ఫిడల
ే ుతో కర్నాటక
సంగీతం పలికించి నట్లు ఇంగ్లీష్ కవిత్వ రీతుల్ని తెలుగులో ప్రవేశపెట్టా డని
విమర్శకాభిప్రా యం .ఈ పుస్త కానికి శ్రీ శ్రీ ‘’ఇంట్రో ‘’రాశాడు .అందులో ‘’విచిత్రమే
సౌందర్యం ,సౌందర్యమే విచిత్రం ‘’అని తీర్మానించాడు .ఇదే ప్రసిద్ధ ఆంగ్ల కవి రచయితా
విమర్శకుడు ఆస్కార్ వైల్డ్ అభిప్రా యం కూడా .తనను ‘’అహంభావ కవి ‘’గా పఠాభి
పిలుచుకొన్నాడు .
‘’కాంగ్రెస్ పట్టా భి ని కాదు ,మరో పఠాభి ని ‘’అని నిర్వచిన్చుకొన్నాడు .తన కళ్ళలో
టెలిస్కోపులు మైక్రో స్కోపులున్నాయన్నాడు .అన్నీ చూడగలనని చాలెంజి చేశాడు
.’’చిన్నయ సూరి బాల వ్యాకరణాన్ని దండిస్తా ను .’’అని తొడ గొట్టా డు .అతని ప్రవ్రు త్తి
అహంకారం , విశ్రు మ్ఖ లత .వైచిత్రీ .సెక్సు ప్రధానం గా సాగిన వచన పద్యాలవి .ఇంతటి
తిరుగు బాటును అంత వరకు ఏ కవీ చేయలేదు .నగర జీవితాన్ని వస్తు వు గా తీసుకొని
రాసిన నవ్య కవుల్లో పఠాభియే మొదటి వాడు .అతనిది ‘’వస్తు భావ పద వైచిత్రి ‘’అంటారు
నారాయణ రెడ్డి .సంఘం లోని కుళ్ళు ను బయట పెట్టా డు .అతని పద ప్రయోగ
నూతనత్వం ఆశ్చర్యమేస్తు ంది .’’బో గం పిల్ల చనులు బూందీ పొ ట్లా ల లాగా ‘’ఉన్నాయి
‘’అంటాడు పచ్చి శృంగారాన్ని ఒలక బో శాడు .బో గం దాన్ని ‘’సంఘానికి వేస్ట్ పేపర్
బాస్కెట్ ‘’గా వర్ణించాడు .
సూర్య బింబం పఠాభికి ‘’ప్రభాత రేజరు నిసి నల్ల ని చీకట్ల గడ్డా న్ని షేవ్ జేయన్
పడిన కత్తి గాటు ‘’లా కనీ పించింది .ఇంగ్లీష్ పదాల్ని విచ్చల విడిగా వాడేశాడు
.’’హైహల
ీ ు యాన ‘’,’’మద్రా స్సిటి ‘’,’’క్యాజ్జేయ ‘’వంటి పద చిత్రా లు కూర్చాడు .శాకా
హారుల్ని ‘’శాఖాహారులు ‘’అన్నాడు .అక్షరాల్ని విడదీసి వినోదించాడు .అచ్చులో .అడ్డ ం
గా ,నిలువు గా రాసిచమత్కారాలు చేశాడు .ట్రా ఫిక్ పో లీస్ అతనికి ‘’నట రాట్టు లాగా
నతండుకూడా మృత్యుంజయ నృత్యంబును సల్పుచుంటాడు సతతము ‘’గా కన్పిస్తా డు
.విపరీతం గా ఆలోచించే మనస్త త్వం పఠాభిది.అందుకే రామాయణం లో సీత ‘’రామయ్య
సతి గా నుంట కన్న ,రావణుని ప్రియు రాలుగా ఉండి ,అమరుడిని చేస్తే బాగుంటుంది
‘’అనివిపరీతపు ఆలోచనా చేసన
ి వాడు వెర్రి పఠాభి .అందుకే పఠాభి ది ‘’ప్రైవేటు రోడ్డు
దాని పై నేను తప్ప వేరెవరు నడవ లేదు ‘’అంటాడు తాను కూడా విచిత్ర ప్రయోగ శీలి
ప్రయోగ శీలి అయిన ఆరుద్ర .పఠాభి టెక్నిక్కు ,చమత్కారం ,తిరుగుబాటుతనం తెగింపు
ఉన్న కవి గా ముద్ర పడ్డా డు .
పఠాభి పన్ చాంగం
అంత్య ప్రా సలతో దేశీ ఛందస్సులో కవిత్వం కూడా రాశాడు పఠాభి .’’కయిత నా
దయిత ‘’అనగల ధైర్యం పఠాభి ది .పఠాభికి పేరు తెచ్చింది ‘’పఠాభి పన్ చాంగం
‘’.దీన్ని1946 లో రాశాడు .ఇందులో వాటిని ఉదాహరించని సాహితీ ప్రియుడుండడు
.అవన్నీ ‘’శ్లేషక్రడలే’’ .శ్లేష హాయి తెలిసిన వాడు పఠాభి .’’పన్ లలో సంపన్నుడు పఠాభి
‘’.అనిపించుకొన్నాడు ..’’నీలగిరి నీలిమలు ‘’కూడా రాశాడు .ఉదాత్తు డైన మనిషి పఠాభి
.సో షలిస్టు భావాలున్న వాడు .రామ మనోహర లోహియాకు అతి సన్నిహితుడు పఠాభి
.పఠాభి భార్య ‘’స్నేహలత ‘’ఎమెర్జెన్సి కాలం లో ఇందిరా గాంధి దౌష్ట్యానికి బలి అయింది
.పఠాభి ‘’సంస్కార ‘’అనే ఆర్ట్ ఫిలిం తీసి దర్శకత్వం వహించాడు .దీనికి అంతర్జా తీయ
ఖ్యాతి వచ్చింది .ఈ సినిమా ను అందరు ‘’నూతన దృశ్య కావ్యం ‘’అన్నారు .ఇంకొన్ని
సినిమాలు నిర్మించి పేరుపొ ందాడు .ఆయన కుమారుడూ సినీ నిర్మాతే ..2006 లో పఠాభి
మరణించాడు .పైలోకాల్లో ను తన అహంభావం ప్రదర్శించి దేవ వేశ్యలను ‘’బహు బహు
నూతనం గా ‘’వర్ణిస్తూ ఉంటాడేమో ?ఏమైనా శబ్ద ం లోంచి ‘’అగ్గి ‘’పుట్టించాడు పఠాభి
.ఆయన ‘’పన్ చాంగ పఠనం’’ తో శుభం కార్డు పలుకుదాం
1-‘’ఉద్యోగుల్లో రెండు రకాలు –ఒకరు చేసే వారు –మరొకరు కాజేసే వారు
2 ఆధునిక విమర్శక రా.రా.(జు?)
ఆయన విమర్శ పదునైన ఆయుధం .మొహమాటం లేదు .అయిన వాడు అన్న బంధం
లేదు .సరుకు ఉంటె ఎవర్నైనా బుజం తట్టి ప్రో త్సహించాడు .ఆధునిక సాహిత్య విమర్శ కు
ఒక దిశా నిర్దేశం చేశాడు .సూటిగా నిర్మొహమాటం గా విమర్శిస్తా డు .అతనిది ‘’లో చూపు
‘’..విమర్శ అతని శ్వాస .అందుకోసం ఒక సాహితీ పత్రికనే నడిపన
ి సాహసి .రచయిత తో
సహవేదన పొ ందాలన్న ఆశయం తో ఆ పత్రికను ‘’సంవేదన ‘’గా తీర్చి దిద్దా డు .ఆ
తర్వాతే ఎందరో ఆయన మార్గా న్ని అనుసరించారు .అలాంటి నిర్మోహ మాట విమర్శకుడే
రాచమల్లు రామ చంద్రా రెడ్డి .అందరికి రా.రా. గా సుపరిచితుడు .కడప జిల్లా పులివెందల
తాలూకా పైడి పాళెంగ్రా మం లో 1922 లో జన్మించాడు .మద్రా స్ లో ఇంజినీరింగ్ చదివాడు
.అప్పుడే మార్క్సిస్ట్ భావనలు ఆకర్షించాయి .ఏ ఉద్యోగమూ చేయలేదు .మార్క్స్ ,ఎంగెల్స్
రచనలు వంట బట్టిన్చుకొన్నాడు .విశాలాంధ్ర దిన పత్రిక లో ఆరు నెలలు ఈనాడు పత్రిక
లో రెండేళ్ళు మాత్త మ
్ర ే పని చేశాడు .1969 -75 వరకు రష్యాలో ఉండి మూడు డజన్ల
పుస్త కాలను అనువదించాడు .అందులో పిల్లల పుస్త కాలూ ఉన్నాయి .1988 లో66 ఏళ్ళ
వయసు లో తనువు చాలించి కీర్తి శేషడయ్యాడు .
సాహితీ ప్రస్తా నం
రా.రా.అలసిన గుండెలు కద రాశాడు .’’శ్రీ శ్రీ తాత్విక చిత్త వృత్తి ‘’పై వ్యాసాన్ని ‘’వేకువ
‘’పత్రిక కు రాశాడు .ఇది చాలా ప్రా చుర్యం పొ ందిన వ్యాసం .ఇది రారా కు చాలా ఇష్ట మైనది
కూడా .’’శ్రీమాన్ వేయి పడగల సత్యనారాయణ ‘’,’’విరసం భవిష్యత్తు ‘’’’సాహిత్యం లో
ఆధునికత ‘’,’’బైరాగి అవగాహన ‘’,’’పాఠకులు మెచ్చుకుంటున్నారు జాగ్రత్త
‘’’’అనువాద సమస్యలు ‘’,అభ్యుదయ సాహిత్యోద్యమం లో అతివాద ,మితవాద
ధో రణులు ‘’,’’సాహిత్యం లో నిబద్ధ త ‘’’’,చాసో రచనా తత్త ్వం ‘’,మొదలైన వ్యాసాలూ
సవ్య సాచి ,వీచిక ,సంవేదన ,విశాలాంధ్ర పత్రికలకు రాశాడు .కొడవటి గంటి ,మల్లా రెడ్డి
మొదలైన రచయితల పుస్త కాలకు పరిచయ వ్యాసాలూ రాశాడు .ఎన్నో పుస్త కాలను
సమీక్ష చేశాడు .వచన కవితా సమీక్షా చేశాడు .విమర్శ వ్యాప్తి కోసం సంవేదన పత్రిక
నిర్వహించి తన భావాలను ప్రకటించాడు .తన అభిమాన పత్రికలకు తన భావ ధారకు
ప్రతిస్పందించే పత్రికలకు మాత్రమె రాసే వాడు .నిబద్ధ త గల విమర్శకుని గా ప్రసద
ి ్ధి
చెందాడు .తనకంటూ నిర్డు స్ట సిద్ధా ంత భావజాలం గల వాడుగా నిలబడ్డా డు .అనువాద
సమస్యలు గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం అందుకొన్నాడు .
నవలలో వస్తు వు ఇతివృత్తా న్ని కాక విశాల జీవితాన్ని వర్ణించాలి .పాఠకుని సంస్కార
వికాసానికి నవల దారి చూపాలి .సాంఘిక సాన్ఘికేతర శక్తు ల మధ్య జరిగే సంఘర్షణ ను
,పాత్రల హృదయాలలోని అంతర్మధనం గా చిత్రించాలి .భిన్న పాత్రల హృదయాల్లో ని ఘర్షణ
ను ఒకే వ్యక్తీ అంతరంగం లో జరిగి నట్లు మహీధర రామ మోహన రావు ‘’కొల్లా యి
గట్టితన
ే ేమి ‘నవలలో చిత్రించటం వల్ల అది శిల్పం రీత్యా కొత్త సృష్టి అని మంచి
ప్రయోగమనీ మెచ్చాడు .ఆయనే రాసిన ‘’ఎవరికోసం ‘’నవల భిన్న శక్తు ల మధ్య ఘర్షణ
ను ,అంతర్మధనం గా చిత్రించిన మొదట నవల గా పేర్కొన్నాడు .రావిశాస్త్రి నవలలో
పాండిత్య ప్రదర్శన ,ఉపదేశం ,వినోద చాపల్యం ఉన్నాయని ఘాటుగానే చెప్పాడు
.’’పాఠకుని హృదయానికి నచ్చేది కళ .చర్మాన్ని తాకి గిలిగింతలు పెట్టేది వినోదం .’’అని
హెచ్చరిస్తూ పాఠకుని మెప్పించాలని రాస్తే కళా విలువలుండవు అని స్పష్ట ం గా చెప్పాడు .
కధల గురించి రారా కు కొన్ని అభిప్రా యాలున్నాయి .’’జీవిత సత్యాలను క్లో జప్ లో
చూపించి పాఠకునికి అవగాహన కల్గించి ,చైతన్య పరిధిని విస్త ృతం చేయాలి .సామాజిక
స్పృహ ,స్పర్శా ఉండాలి .సంస్కారాన్ని కలిగించాలి ‘’అన్నాడు .అనుభూతి ఉండాలి .అది
లేని సాహిత్యం లేదు .చాసో కధలు ‘’ప్లా టుల్లేనివి ‘’అన్నాడు .తన అభిప్రా యాలు చాసో
కధల్లో ప్రతి ఫలించాయి కనుక ఆయననను ఉత్త మ కధకుడు అన్నాడు .వాస్త విక జీవితం
లో నుంచి కధలు రావాలని కోరాడు .చలం గురించి రాస్తూ ఆయన ప్రచారకుడేనని
భావకవులకు అభ్యుదయ కవులకు చలం వారధి అని నిర్ధా రించాడు .ఆయన నవలలు
మైదానం ,కరుణ లను రారా నవలలు గా అంగీకరించలేదు .’’చలం గొప్ప తనం ఆయన
విప్ల వాత్మక భావాల్లో ఉంది .ఏ కళా నియమాలను పాటించకుండా ,సాహిత్య గుణం
సంపాదించుకొన్న రచనలు చేసన
ి ందుకు చలాన్ని అభి నందించాలి ‘’అని అభిప్రా య
పడ్డా డు .చలం రాసిన ‘’యశోద గీతాలు ‘’కంటే విశ్వనాధ రాసిన పద్యాలు చాలా నయం
అంటాడు .’’సుధా ‘’అనే గీతాలు రాయటం చరితల
్ర ో ఒక పెద్ద ‘’ట్రా జేడి ‘’గా భావించాడు
రారా . రొమాంటిక్కు లలో విప్ల వకారుడు చలం ఉన్నాడు .’’హేడో నిస్ట్ ‘’గా రారా చలాన్ని
చూశాడు .అంటే ‘’స్వసుఖ వాది‘’రమణాశ్రమం చేరి నందువల్ల ఆ పేరు తో పిల్చాడు
చలాన్ని .
‘’భావుకుల రచయిత కో.కు ‘’అని కిరీటం పెట్టా డు రారా .ఆయన లో శాస్త్రీయ ఆలోచన
,మార్క్సిస్టు భావజాలం ,మానవతా వాదం ఉన్నాయని ఎస్టిమేట్ చేశాడు .ఆయన భాషకు
ప్రవాహ గుణం ,ధారా శుద్ధి ఉన్నాయి .అదే కుటుంబ రావు శైలి అయింది అని మెచ్చాడు .
రెడ్డితయ
్ర ం లో రెండవ వారు దువ్వూరి రామి రెడ్డి .కవికోకిల బిరుదాంకితులు .1895 లో
నెల్లూ రు లో జన్మించారు .ఇరవై ఏళ్ళకే ‘’నలజారమ్మ అగ్ని ప్రవేశం కావ్యం1917 లో
రాశారు అర్వాత ఏడాది ‘వనకుమారి ‘’రచించారు .విజయ నగర కావ్య పరీక్ష లో
ఉత్తీ ర్నుడైనారు వనకుమారి కావ్యం లోని ప్రకృతి వర్ణనలు అందర్నీ ఆకర్షించాయి .రామి
రెడ్డి గారికి గొప్ప పేరు తెచ్చిన కావ్యం ‘,’కృషీవలుడు ‘’గ్రా మీణ జీవితాన్ని కవిత్వీకరించిన
వాడు రైతు పక్షాన నిలిచి అతని కృషికి మొదటి సారిగా కావ్య గౌరవం కల్పించినవాడు
రామి రెడ్డి గారే .స్వీయప్రతిభ తో దేశీయ కావ్యం గా రాశారు ఆంగ్ల ం లోని పాస్ట రల్ పో యిట్రీ
ప్రభావం ఉన్నది .’’నా కవిత వనలత ‘’అని పత్రా లతో పుష్పాలతో దినదిన
ప్రవర్ధమానమవుతోందని చెప్పుకొన్నాడు .’’జలదాంగన ‘’యువక స్వప్నం ,కడపటి
వీడ్కోలు అనే ఖండకావ్యాలూ రాశాడు .మంచి భావుకత ,మనస్త త్వ పరిశీలన ఉన్నకవి గా
ప్రసద
ి ్ధి .పార్శీ భాషలో పండితుడైనాడు .
విజ్ఞా న శాస్త ం్ర పై రెడ్డి గారికి మక్కువ ఎక్కువ .అందులో విశేష కృషి చేసి తన ప్రజ్ఞ
నిరూపించుకొన్నాడు .’’అణువునందున్న తేజస్సు యధిక మగును –ఒక్కభువనంబు
జూర్నించి యూదివవ
ై ‘’అని అణుశక్తి సామర్ధ్యాన్ని ఆ నాడే తెలిపిన వైజ్ఞా నిక కవి
.,దార్శనికుడు .అయన కవిత్వం పద లాలిత్యం తో అర్ధ గాంభీర్యం తో అలరారుతుంది
.విశ్రు త బుద్ధి వివేక పూర్ణ విద్యా నిలయాలు సంస్థ లు ఉదార గుణమూ కలవారు
,పూజ్యులు మానవులే నాగరకత కు మూలం అన్నారు .
కర్షక కవి
శ్రీ రామి రెడ్డి కి స్వంత ఆశయలున్నాయి .స్వేచ్చ కోరాడు .జాతీయ భావం తనువంతా
నిండింది .పాశ్చాత్య పారశీక అధ్యయనం వల్ల ,ఆ భావ ధారా ను తెలుగు జాతీయం గా
తీర్చి దిద్దా డు .జీవితాన్ని అన్నికోణాల్లో నుంచి పరిశీలించారు .పొ లం గట్టు కు పరిమిత మైన
కర్షక కవి .గ్రా మీణ జీవితానికి ‘’కృషీవలుడు ‘’కావ్యం లో అద్ద ంపట్టా రు .రైతుకు
ఇంతవరకు ఎవరూ కీర్తికిరీటం పెట్ట లేదు .ఆ పని మొదట చేసిన వాడు రామి రెడ్దియే .
అని తన కర్షక పక్ష పాతాన్ని నిరూపించుకొన్నారు ‘’పైరి కుడు ‘’రైతు )భారత క్షమ
తలాత్మ గౌరవ పవిత్ర మూర్తి ‘’అని కీర్తించాడు .చేతుల్లో ‘’హలం కులిశ ‘’రేఖ లుంటేనే
రాజులవుతారని జోస్యం చెప్పారు .రైతు బుజాల పై నాగలి చాల్లు న్నంత వరకే రాజు కాళ్ళ
లో ఆ చిహ్నాలు ఉంటాయి అంటారు . .కవులు కూడా అజ్ఞా నాన్ని పారద్రో లి యుద్ధ ం లో
పాల్గొ నాలి అని అభిప్రా య పడ్డా రు .రెడ్డిగారు భవ్య భవిష్యత్తు ను దర్శించారు .’’సకల
మానవ జాతి సంతతులు కుల వర్ణ భేదాలు పాటించకుండా ఒక్క కడుపునా బుట్టి ఒక్క
చనుబాలు త్రా గిన రీతి ‘’గా చూడాలని లలు కన్నాడు అప్పుడు ధర్మ దేవత శుద్ధ స్పటిక
పాత్రలో ‘’శాంతి అనే ఆసవం తెచ్చి అందర్నీ తని యింప జేస్తు ంది అని కమ్మ ని కల
కన్నాడు .ఆకాల నేటికీ నిజం కానందుకు బాధగానే ఉంది .సామ్య వాదం రావాలని రెడ్డి
గారు ప్రగాఢం గా వాన్చించారు .
రామిరెడ్డి చలన చిత్ర పరిశమ
్ర లో ప్రవేశించి దర్శకుదయారు .తన కవితలను తానే
ఆంగ్ల ం లోకి అనువదిన్చుకొని ‘’voice of the read ‘’గా ప్రచురించారు .చిత్రలేఖనం లోను
ప్రా వీణ్యం సంపాదించారు .ఆరుద్ర అన్నట్లు ‘’కట్ట మంచి కవిత్వ తత్వ విచారం మాత్రమె
చేస్తే ,రామిరెడ్డి కవిత్వ నిరూపణ చేశాడు ‘’చదివింది థర్డ్ ఫారమే అయినా స్వయం కృషి ఓ
ఎనిమిది భాషల్లో పాండిత్యం సాధించాడు .’’నీతి స్పర్శ లేని సౌందర్యం పరిపూర్ణం కాదు
‘’అని త్రికరణ శుద్ధి గా నమ్మాడు .ఆ నీతినే ప్రజల గీతిగా పాడాడు .సర్వ మానవ
సమానత కై కవితా గళం విప్పాడు .1947 లో దువ్వూరి వారు దూర తీరాలకు చేరి కీర్తి
శేషులయ్యారు .
దేశ భక్తీ తనువంతా జీర్ణించుకొన్న కవి రామి రెడ్డి .’’తిప్పవే రాట్నమా దేశ చరితంబు
–విప్పవే రాట్నమా విజయ కేతనము ‘’అని పులకించి పాడిన దేశ భక్త కవి .ద్రౌ పదీ
సందేశం అనే నాటకం లో జాతీయ భావ ప్రబో ధం చేశాడు .’’లేవమ్మ స్వాప్నికా శయ్యవీడి
–కనుమా యందందు సూర్యంశులన్ ‘’అని భారత మాత్రు ప్రబో ధం లో జాతిని
మేల్కొల్పాడు .స్వాతంత్ర రధానికి ‘’లేవు దివ్య తురంగముల్ లేవు రధాలు –ప్రజలే యా
తేరు మోకులు పట్టు వారు ‘’అని జాగృతి గీతం పాడారు .కర్త వ్య బో ధ చేశారు .స్వాతంత్ర
ఉద్యమం ఎలా ఉండాలో తెలిపే విధానమంతా ‘’కాంగ్రెస్ వాలా ‘’నాటకం లో తెలియ
జెప్పారు .కట్ట మంచి బుద్ధి జీవి అయితే ,రామి రెడ్డి హృదయ జీవి .,కవితా స్వాప్నికుడు
మాత్రమే కాదు కర్త వ్యమ్ బో ధించిన కార్య శూరుడు .స్వాతంత్ర్య భానూదయం కోసం
తపించి చూడకుండానే దివికేగిన దేశ భక్తు డు . లోక బాంధవుడు ..తెలుగు కవితా వనం
లో కావ్య గానం చేసిన కవికోకిల దువ్వూరి రామి రెడ్డి .
రెడ్డి త్రయం లో మూడవ వారే సురవరం ప్రతాప రెడ్డి .తెలుగు వైతాళికుడు అన్న
మాట ను సార్ధకం చేసుకొన్నారు .గద్వాల సంస్థా నానికి రాజధాని
అయిన ‘’బో రవెల్లి ‘’గ్రా మం లో 1896 మే నెల 28 న జన్మించారు .స్వగ్రా మం అలంపురం
తాలూకా ఇటికాల పాడు ..ఆ తాలూకా ‘’మాల్గొ వా మామిడి పండ్ల ‘’కు ప్రసద
ి ్ధి .మద్రా స్
లో’’ లా ‘’పట్టా పొ ందారు .వేదం వెంకట రాయ శాస్త్రి గారి వద్ద సంస్క్రుతాన్ద్రా లను క్షుణ్ణ ం గా
అభ్యసించారు .చిన్నతనం నుంచే తెలుగులో కవిత్వం చెప్పటం అలవడింది .నెమ్మదిగా
సాహిత్యం వైపు ద్రు ష్టి సారించి జీవితాంతం సాహితీ సేవ చేస్తూ గడిపారు .సాహితీ
విరాన్మూర్తి అని పించుకొన్నారు .మానవల్లి రామ క్రిష్నయ్య పంతులు గారితో ఏర్పడిన
సాన్నిహిత్యం సాహిత్యోప జీవిని చేసింది .
ప్రతాప రెడ్డి గారు కవి ,నాటక రచయిత ,నవలా కారుడు ,పరిశోధకుడు గా తమ రచనా
ప్రతాపాన్ని చూపించారు .ప్రజలను ప్రభావితులను చేశారు .వివిధ ప్రకయ
్రి లలో
సుమారు 40 గ్రంధాలు రచించారు .ఇవన్నీ గ్రా ంధికం లో రాసిన రచనలే .’’ఆరె
వీరులు ‘’అనే నవల రాశారు .ఇంకో నవల రాసి నట్లు ంది కాని అముద్రితం.’’భక్త
తుకారాం ‘’’’ఉచ్చల విషాదం ‘’అనే రెండు నాటకాలు రాశారు మొదటి నాటకం లో దేశాభి
మానం ,కులరహిత సమాజనిర్మానం కోసం అయితే ,రెండో ది అచ్చం గా దేశ భక్తీ ని
బో ధించేది .పాటలు ,పద్యాలు గంభీర సంభాషణ లతో నాటకాలు రక్తి కట్టా యి .చాలా మంది
నటులు వీటిని చక్కగా ప్రదర్శించే వారు .ఆయన మొదటి కావ్యం ‘’చంపకీ భ్రమర
విలాపం ‘’తర్వాత ‘’ప్రేమార్పణం ‘’’’హంవీర సంభవం‘’,’’ధర్మాసనం ‘’,’’మద్య పానం
‘’కావ్యాలు రాశారు .ప్రజలలో దేశ భక్తిని రాగుల్కొల్పటానికి మంచి పాటలు రాశారు
.అవన్నీ విపరీతం గా ప్రచారం లోకి వచ్చాయి .క్రమంగా పద్య రచన తగ్గించుకొని వచనం
లోకి మళ్ళారు .భావ వ్యాప్తికి ,ప్రచారానికి ,ఉత్తేజానికి వచనం బాగా తోడ్పడింది .
ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారి పరిశోధన మరో ఎత్తు .ఇవీ బహుళ ప్రచారం పొ ందాయి
.’’హిందువుల పండుగలు ‘’ను మంచి శైలిలో ,ప్రా మాణికం గా రాశారు .పండుగల
ప్రా ధాన్యాన్ని ,అందులో చారిత్రిక ,శాస్త ్ర రహస్యాలను తెలియ జేసి మహో పకారం చేశారు
.దీనికి మహాతత్వ వేత్త ,భారత మాజీ రాష్ట ప
్ర తి సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు పీఠిక
రాయటం బంగారానికి తావి అబ్బి నట్ల యింది .రామాయణం లోని అనేక విషయాలను
విశ్లేషించి వెలుగు లోకి తెచ్చారు .’’ఆంధ్రు ల సాంఘిక చరిత్ర ‘’సురవరం వారి అపూర్వ
సృష్టి .అప్పటికీ ఇప్పటికీ ఉత్త మ గ్రంధం గా అగ్రభాగాన నిలిచింది .ఒక రకం గా ఇది
తెలుగు వారి జీవన సర్వస్వం అన వచ్చు .క్రీ.ష.1050 – నుంచి 1950 వరకు అంటే 900
సంవత్సరాల మధ్య ఉన్న కాలానికి సంబంధించిన ఆంధ్రు ల సాంఘిక చరిత్ర ఇది .కళలు
మతం ,రాజకీయాలు ,వ్యాపారం ప్రజా జీవన సరళి వినోదం విజ్ఞా నం ,ఆచారాలు
,అలంకరణలు ఆటలు ,పాటలు ఒకటేమిటి సర్వస్వాన్ని మన ముందుంచిన అపూర్వ
పరిశోధన గ్రంధం .కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు పొ ందిన మొట్ట మొదటి తెలుగు
పుస్త కం .మన చరితన
్ర ు ఆవిష్కరించిన మహనీయ గ్రంధం .ఉత్రేక్షలు ,ఉపమానాలు
లేకుండా నిసర్గ రమణీయం గా ,సూటిగా ,హృదయాలకు హత్తు కొనేలా కదా కదన
పద్ధ తిలో సాగిన అద్భుత రచన .ఆంధ్రు ల బహుముఖీన వికసనానికి నిలు వెత్తు దర్పణం
.ఇదొ క్క పుస్త కం చాలు రెడ్డి గారిని చిరస్మరనీయుడిని చేయటానికి అందుకే పరిశోధక
పరమేష్టి అని పించుకొన్నారు .సువారవరం పేరు చెబితే ముందు గుర్తొ చ్చేది ఆంధ్రు ల
సాంఘిక చరిత్ర .ఆ పుస్త కం పేరు చెబితే గుర్తొ చ్చేది ప్రతాప రెడ్డి గారు .
అనేక మంది యువకులను ప్రో త్సహించి రాయించి పత్రికలో ప్రచురించేవారు .వెర్రి
వెంగళప్ప ,గద్వాల సిద్ధా ంతి ,చిత్రగుప్త ,భావకవి రామ మూర్తి ,శ్రీశకుమార్ ,యుగపతి అనే
మారు పేర్ల తో చాలా రాశారని రామానుజ రావు గుర్తు చేసుకొన్నారు .’’ప్రజా వానణి
‘’అనే దిన పత్రికనూ కొంతకాలం రెడ్డి గారు నడిపారు .పత్రికా ముఖం గా వాదో ప
వాదాలను ఆహ్వానించే వారు ‘’శ్రీ కృష్ణు నికి మీసము లుండేడివా ?”’’’జంగాలు
బ్రా హ్మనులా ?’’,’’స్త్రీకి స్వాతంత్రం అవసరమా ?’’మొదలైన విషయాల పై పత్రికలో
చర్చలు జరిపించేవారు .
సురవరం వారు వెయ్యికి పైగా వ్యాసాలూ రాశారని అంటారు .వారిది విలక్షణ మైన
వ్యక్తిత్వం .తెలంగాణా నుడికారానికి వారి రచనలు ఆయువు పట్టు .ఆయన ఉదార
చరితుని గా లబ్ధ ప్రతిష్టితుడు .కాలా తీత వ్యక్తీ అని పించుకొన్నారు .ఆయనది ప్రతిఫలం
ఆశించని త్యాగం .’’త్యాగం ,దేశభక్తి ,భాషాభిమానం ,స్వతంత్ర కాంక్ష ,ప్రజా శ్రేయస్సు
,దేశాభ్యుదయం కోసం సర్వస్వం సమర్పించిన నిత్య సంగ్రా మ శీలి ప్రతాప రెడ్డి గారు
.నాయకుడు ,వక్త ,దేశ భక్తు డు గ్రంధాలయోద్యమ సారధి ,సంస్కారి ,పత్రికాధి పతి
వైతాళికుడు ప్రతాప రెడ్డి ‘’అని కీర్తించిన రామానుజ రావు గారి మాటలు ప్రత్యక్షర
సత్యాలు ఇదీ ప్రతాప రెడ్డీయం ,ప్రతాప రెడ్డి యశో భూషణం 1953 లో యాభై ఏడేళ్ళ
వయసు లో ప్రతాప రెడ్డి గారు పరలోకం చేరారు .
రెడ్డితయ
్ర ం లో రామ లింగా రెడ్డి మేధో జీవి.రామిరెడ్డి హృదయ వాది .ప్రతాప
రెడ్డి కార్య శీలి ,ప్రజాభ్యుదయ పదగామి నిత్య చైతన్య శీలి .ముగ్గు రూ ముగ్గు రే .మార్గా లు
భిన్నాలు .లక్ష్యం ఒక్కటే .సత్య శివ సుందరాలే ఈ ముగ్గు రు అని విశ్లేషకాభి ప్రా యం .ఇదే
తెలుగు సాహితీ త్రివేణీ సంగమం .అయితే అంతర్వాహిని గా సరస్వతి ముగ్గు రిలోనూ ఉంది
.శిఖర ప్రా యమైన వారు .ఆధునిక వాజ్మయ శిఖరాలు అవి .కట్ట మంచి కొన్ని రచనలే చేసి
మంచి కట్ట వేస్తె ,దున్నేవాడిని రైతును కదా నాయకుడిని చేసి కోమల ,లలిత రచనలు
చేసి అనువాదానికి మార్గ దర్శి అయారు రామి రెడ్డి .ఇక సురలోక వరం భూలోక
పరమైంది ప్రతాప రెడ్డి తో .విస్త ృత రచనలు సర్వ ప్రకయ
్రి లతో సరస్వతికి విశేష ఆభరణాల
నలంకరించారు .భాషాభిమానం ,దేశాభిమానం ,ఒడ్డు ల నొరసి రెడ్డి గారిలో ప్రవహించింది
.ఆంధ్రు ల చరితక
్ర ు ఒక అర్ధా న్ని ,పరమార్ధా న్ని సంతరించింది కళా ప్రపూర్నులే
ప్రా తస్మరనీయులే వైతాళికులే .వేమన్న తర్వాతా రెడ్లరచనలు ఈ ముగ్గు రి ద్వారానే
ప్రజల్లో కి ప్రవహించాయి .నిత్య నూతనం గా భాసించాయి .చరితార్ధతను పొ ందాయి
.’’హాట్స్ ఆఫ్ టు ట్ర యంవీరో ‘’
.చిత్తూ రు మద్రా స్ లలో చదివి రాజకీయార్ధిక శాస్త ం్ర లో ,తత్వ శాస్రం లో పట్టా పొ ందారు
.చిన్నప్పటి నుంచి కుశాగ్ర బుద్ధి .స్కాలర్షిప్ తో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం లో
చరిత్రా ధ్యయనం చేశారు .మొదటి తరగతి లో ఉత్తీ ర్ణు డై అక్కడి ‘’రైట్స్ ‘’బహుమతిని తన
ప్రతిభకు తార్కణ గా పొ ందాడు .విద్యార్ధి సంఘాన్ని స్తా పించి ,దాని నాయకుడై
సేవలందించాడు .1907 లో అమెరికా లో ఉన్నత విద్యు నభ్యసించాడు .ఆ నాటి గైక్వాడ్
సంస్తా దీశుడు రెడ్డి కి ఆర్ధిక సాయమందించాడు .అమెరికా నుండి తిరిగి రాగానే బరోడా
కాలేజి వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం లో చేరాడు .ఈయన ప్రతిభ ను గుర్తించిన మైసూరు
ప్రభుత్వం ప్రభుత్వ విద్యా శాఖ లో అసిస్టంట్ ఇన్స్పెక్టర్ జెనరల్ గా నియమించి
గౌరవించింది .తర్వాత మైసూర్ మహారాజా కాలేజి లో ప్రొ ఫెసర్ అయాడు .అంచెలంచెల
మీద ఆయన తన సామార్ధ్యానికి తగిన ఉన్నత పదవుల నందు కొన్నాడు .యూరప్
,కెనడా జపాన్ వగైరా దేశాలను పర్య టించి విద్యా విషయక పరిశీలన చేశాడు .1913 లో
మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ అయి 1916 లో విద్యా శాఖ ఇన్స్పెక్టర్ జెనరల్ అయారు .
ప్రతివిషయం పై నిశిత పరిశీలన చేయటం రెడ్డి గారికి అలవాటు .దేశ రాజ
కీయాలను అధ్యయనం చేశారు .జస్టిస్ పార్టి లో చేరి రెండు సార్లు మద్రా స్ యూని వెర్సిటి
తరఫున శాసన సభ కు ఎన్నికైనాడు .1926 ఆంద్ర విశ్వ కళా పరిషత్ ఏర్పడింది .దీనికి
రెడ్డి గారు మొట్ట మొదటి ఉపాధ్యక్షుడు అంటే వైస్ చాన్సలర్ .అయారు ప్రతిభకు తగ్గ
పదవి .తన శక్తి సామర్ధ్యాలను చూపి విశ్వ విద్యాలయ అభి వృద్ధికి ఇతోధికం గా కృషి
చేశాడు .1928 లో రెండవ సారి ఉపాధ్యక్ష పదవి వరించింది .తే ప్రభుత్వ నిరంకుశ
చర్యలకు విసి గి పో యి రాజీ నామా చేశాడు అయితేనేం 1935 లో చిత్తూ రు జిల్లా నుంచి
మద్రా స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సభ్యుడిగా నిలబడి ఘన విజయం సాధించాడు .పాదరసం
లాంటి బుర్ర ఉన్న రెడ్డి గారు ఎక్కడా నిలకడ గా ఉండలేక ,ఇమడలేక పో యాడు
.1936 లో కాంగ్రెస్ పార్టి లో చేరాడు మళ్ళీ ఆంద్ర విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షులు గా
ఎన్నుకో బడ్డా డు చని పో యే దాకా దాని వైస్ చాన్సలర్ గా ఉండి సేవ జేసిన బుద్ధి జీవి
రెడ్డి గారు .1937 లో మద్రా స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయాడు .
రామ లింగా రెడ్డి రాసిన ‘’కవిత్వ తత్వ విచారం ‘’గొప్ప విమర్శన గ్రంధం గా ప్రఖ్యాతి
పొ ందింది .ప్రబంధ కవుల రచనా పద్ధ తులను లోతుగా పరిశీలించి విశ్లేషించారు .అయితే
అంత తీవ్ర విమర్శకు తట్టు కోలేని వారు ఆ గ్రంధం పై ప్రతి విమర్శ చేశారు విమర్శనా
పద్ధ తికి కొత్త ఒరవడిని సృష్టించి కొత్త గవాక్షాలను తెరిచాడు విమర్శ మూస విధానం లో
నుంచి కొత్త పో కడలు పో యింది .చాలా మంది కవులకు మార్గ దర్శకుడు
సి.ఆర్..అందుకనే ఆయన్ను ‘’ఆధునిక ఆంద్ర సాహిత్య విమర్శకు ‘’యుగ పురుషుడు
‘’అన్నారు .తేలికైన భాష ,తెలుగు నుడికారం తో ఆయన రచనలుంటాయి .ఆయనది
చాలా విశిష్ట మైన శైలి తీక్ష్ణ విమర్శకుడు అని పించుకొన్నాడు
మద్రా స్ క్రిస్టియన్ కాలేజి లోని ఆంద్ర భాశా రంజని సమాజ కావ్య రచనలలో 1889 లో
పో టీలు నిర్వహించింది అందులో కట్ట మంచి వారి వీరి ముసలమ్మ మరణం కావ్యం
ఎన్నికయింది .కధను అనంత పురం చరిత్ర నుంచి గ్రహించి మార్పులు చేర్పులు చేసి
కావ్యం గా మలిచారు రెడ్డి గారు అనంత పురం దగ్గ ర బుక్క రాయ సముద్రం అనే ఊరు
లోని చెరువు కట్ట నీటి ఉధృతికి తెగిపో యింది .గ్రా మ దేవత ఆ ఊరి లోని ‘’ముసలమ్మ‘’
అనే సాధ్వీ లలామ ను బలి ఇస్తేనే ప్రమాదం తప్పుతుంది అని చెప్పింది .ఆ విషయం
తెలిసిన ఆఊరి కోడలు ముసలమ్మ గ్రా మ సంరక్షణ కోసం ఆ చెరువు నీటిలో పడి ప్రా ణ
త్యాగం చేసి గ్రా మాన్ని కాపాడింది అని కధనం .ఇప్పుడా చెరువు కట్ట కు ‘’ముసలమ్మ కట్ట
‘’అని పేరు .ఆమె త్యాగాన్ని కావ్యం గా మలిచారు రామలింగా రెడ్డి గారు .సమస్ష్టి కోసం
వ్యష్టి బలిదానం అన్నదే ఇక్కడి విషయం .కరుణ రస స్పోరక కావ్యం .కదా కొత్త దే కాని రెడ్డి
గారి రచన సంప్రదాయ అద్ద ం గానే సాగింది .కనుక నవ్య కవిత్వం గా నారాయణ రెడ్డి గారు
దీనిని గుర్తించలేదు .వస్తు వు కొత్త దే విషాదాంతం గా ముగింట మూ కొత్త దనమే .నాయిక
సామాన్య గృహస్తు రాలు .ఇదీ కొత్త విషయమే .అందుకని దీన్ని నవ్య కవిత్వానికి ‘’సంధి
కావ్యం ‘’అని ,నవ్య కవితా ప్రభాతానికి వేగు చుక్క అని పింగళి లక్ష్మీ కాంతం గారు
పేర్కొన్నారు .ఏమైనా రడ్డి గారు కొత్త ప్రయోగానికి నాందీ వాచకం పలికారు .బహుముఖ
ప్రజ్ఞా శాలి ,కళా ప్రపూర్ణ ,ఆధునిక విమర్శకు మార్గ దర్శి శ్రీ కట్ట మంచి రామ లింగా రెడ్డి 71
ఏళ్ళు నిండుగా జీవించి 1951 లో తనువు చాలించి చరితార్దు లైనారు .
7 సాంప్రదాయ సాహిత్య విమర్శకు రాలు ,అందరికి అక్క గారు శ్రీమతి పి.యశో (ధరా )దా
రెడ్డి
100 కు పైగా కధలు నాటికలు ,ప్రసంగాలు కవితలు రాసి న రచయిత్రి యశోద
.ధర్మ శాల అనే కదా సంకలనం వెలువరించింది .ఉగాదికి ఊయల ,భావిక అనే కవితా
సంకలనాలు తెచ్చింది .బడి పెద్ద ,నక్క బావ ,బుచ్చి గాడు అనే పిల్లల కధలు రాసి పేరు
తెచ్చుకోంది .కదా స్రవంతి ,పో తన భాగవత సుధ ,భారతం లో స్త్రీ ,ఎర్రా ప్రగడ వంటి
పరిశోధనా గ్రంధాలు ఆమె కీర్తి కిరీటం లో కలికితురాళ్ళు .విశ్వనాధసత్యనారాయణ గారితో
కలిసి రెండు భాగాలుగా ‘’తెలుగు సామెతలు ‘’అనే గ్రంధాన్ని వెలువరించింది .రచ్చబండ
, ,నందిని , పరివ్రా జక దీక్ష నాటకాలను రాసి ప్రదర్శించింది .కంచి కామకోటి పీఠం లో
ధార్మిక ఉపన్యాసాల నిచ్చి స్వామి వారల మన్ననలు పొ ందిన ఆస్తిక విద్వద్ వరేన్యురాలు
.యశోదా రెడ్డి మరణం తెలంగాణా కే కాదు యావదాంధ్ర దేశానికి తీరని లోటే
మరుపూరి కోదండ రామి రెడ్డిగారు నెల్లూ రు జిల్లా పొ ట్ల పూడి గ్రా మం లో 3-10-1902
లో జన్మించారు .వీధి బడిలోనే విద్యాభ్యాసం .మచిలీ పట్నం జాతీయ కళా శాల లో
తెలుగు ఆంగ్లా లతో నిష్ణా తులయ్యారు .జాతీయోద్యమం లో పాల్గొ న్నారు .అనువాద
సాహిత్యం లో ప్రఖ్యాతి చెందారు .ఆశువుగా ,మనోహరం గా ఉపన్య శించె మహా నేర్పున్న
వక్త .ఆంధ్రపద
్ర ేశ్ సాహిత్య అకాడెమీ సభ్యులు గా పని చేశారు .
రెడ్డి గారి తల్లి గొప్ప సంస్కార వతి .అతిధి సత్కారాలకు పేరు పొ ందింది
.భగవాన్ రమణ మహర్షి శిష్యురాలు .కోదండ రామి రెడ్డి గారు పదవ తరగతి
చదువుతూనే గాంధీ గారి బో ధనలకు ప్రభావితులై జాతీయోద్యమం లో చేరారు చదువుకు
గంట కొట్టేశారు .బందరులో చదువుతుండగానే విశ్వనాధ, బెజవాడ గోపాల రెడ్డి గార్ల తో
గాఢ పరిచయమేర్పడింది .ప్రఖ్యాత నటుడు దొ రస్వామయ్య గారిపై కాలేజి విద్యార్ధిగా
ఉన్నప్పుడే గొప్ప వ్యాసాన్ని ‘’శారద ‘’పత్రికకు రాశాడు .ఫ్రెంచ్ కదా రచయిత బాల్జ క్
కధలను అనువాదం చేసి ప్రచురించాడు .మద్రా స్ లో ‘’సమదర్శి ‘’పత్రికా సంపాదకుని గా
పని చేశారు తర్వాత ‘’ప్రభాత ముద్రా లయం ‘’స్తా పించి ‘’రంద్రా న్వేషి ‘’అనే పత్రికను
నిర్వహించారు తర్వాతా ‘’మందాకినీ ‘’పత్రికను నడిపి ఆంద్ర దేశం లోనే పేరెన్నిక గన్న
సంపాదకులని పించుకోన్నారు.
రెడ్డి గారు భారత జాతీయ నాయకుల ఆంగ్ల ప్రసంగాలను అవలీలగా ,ఆశువుగా
ధారా శుద్ధితో అనువదించే వారు .ఈ వ్యాసంగం నలభై ఏళ్ళు అవిచ్చిన్నం గా కోన సాగింది
.రెడ్డి గారి రచనలలో భావ గాంభీర్యం ,చమత్కారం ,హాస్యం తోణికిస లాడేవి .ప్రపంచ
రాజ్యాల పుట్టు పూర్వోత్త రాలు ,బీదల పాట్లు ,హిందూ పర పదశాహి ,షిర్డీ సాయి భగవాన్
,ఈసప్ నీతి కధలు ,మంజీర గాధ ,వేమన –పాశ్చాత్యులు ,అస్సామీ సాహిత్య చరిత్ర
అనేవి రెడ్డి గారి అనువాదిత గ్రంధాలు .కర్ణు డు అనే పేరిట రాసిన విమర్శన గ్రంధం విశ్వ
విద్యాలయాలలో పాఠ్య గ్రంధ మైంది .తెలుగు అకాడెమి వారి ‘’మాండలిక పద కోశం
‘’,రెడ్డి గారి ఆధ్వర్యం లోనే వెలువడింది మహా భారతం లో కర్ణ పర్నానికి ,కళా పూర్ణో దయ
ప్రబంధానికి విస్త ృత పీఠికలు రచించారు .’’క్రియా స్వరూపం ‘’,’’మని మాయ భూషణం
‘’,’’తెలుగు సామెతలు ‘’,గ్రందాల ప్రచురణ కమిటీ సభ్యులుగా రెడ్డి గారు పని చేశారు
.రెడ్డి గారి మహా భారత విమర్శ నిసర్గ రమణీయం గా ఉంటుంది ఎన్నో విషయాలు తవ్వి
తీశారు .త్యాగయ్య గారి పై అద్భుత విశ్లేషణాత్మక గ్రంధాన్ని రాసి అన్నికోణాల్లో ను
త్యాగరాజ స్వామి బహుముఖీన ప్రతిభను ఆవిష్కరించి కర్నాటక సంగీతానికి యెనలేని
కీర్తి తెచ్చారు .
కోదండ రామి రెడ్డి గారు మంచి బో ధనా పరులు .గొప్ప నటులు కూడా .వేదం వారి ప్రతాప
రుద్రీయ నాటకం లోని తురక తెలుగు ను అద్భుతం గా పలికి ,నాటకీయం గా బో ధించే
వారని చెప్పుకొంటారు వారి శిష్యులు .అందరిని సమానం గా ఆదరించేవారు అనేక సార్లు
భారత దేశమంతా తిరిగి విషయ సంగ్రహణ చేసిన మహో త్త మ పరిశోధకులు .మరుపుకు
రాని వారు మరుపూరి కోదండ రామి రెడ్డి గారు
1950 లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ రెడ్డి గారిని హిందీ ఉపన్యాసకుని గా
మద్రా స్ కు ఆహ్వానించింది .రెడ్డి గారి ప్రతిభకు పట్ట ం కట్టింది నార్ల ,జలసూత్రం కృష్ణ శాస్త్రి
మున్నగు సాహితీ మూర్తు ల తో మంచి సాన్నిహిత్యమేర్పడింది .ఆబ్ (ఈనాడు ),ఆజ్కల్
పత్రికలలో హిందీ రచనలు వస్తూ న్దేవి .పారితోషికమూ లభించేది .1954 లో ‘’పంచామ్రు త్
‘’అనే గ్రంధాన్ని రాశారు .అందులో తెలుగు కవులను పరిచయం చేస్తూ వారి పద్యాలను
హిందీ లో అనువాదం చేసి ప్రచురించారు .తెలుగు వాజ్మయ వికాసం పై విపుల మైన పీఠిక
రాశారు .పట్టా భి గారు దీన్ని ఎంతో మెచ్చుకొన్నారు .నార్ల వారి అభినందనా లభించింది
.ఈ గ్రంధానికి భారత ప్రభుత్వ పారితోషికమూ లభించింది .1956 లో పులి వెందుల లో ఆ
నాటి విద్యా మంత్రి సమక్షం లో గడియారం వెంకట శాస్త్రి గారు ,జమ్మల మడక మాధవ
రామ శర్మ గార్ల ఆధ్వర్యం లో రెడ్డి గారికి ఘన సన్మానం జరిగింది .’’జిందగీ రాఃహ్ (జీవన
పధం )అనే హిందీ సాంఘిక నవలకు బహుమతి నందుకొన్నారు .రాష్ట ్ర మంతటా సన్మాన
మహో త్సవాలు జరిగాయి .రాష్ట ్ర పతి రాధాకృష్ణ న్ ముఖ్య మంత్రి కాసు సమక్షం లో
హైదరాబాద్ లో ఆంద్ర రాష్ట ్ర హిందీ ప్రచార సభ రజత జయంతి నాడు వైభవోపేతమైన
సన్మానం అందుకొన్నారు .ఆంద్ర జ్యోతి లో37 వారాలు ధారా వాహికం గా ‘’రామాయణ
కాలం లో భారతీయ సంస్కృతి ‘’ప్రచురింప బడి విశేషం గా ప్రజలను ఆకట్టు కొన్నారు
1966 నుండి 1985 వరసకు అంటే 23 ఏళ్ళు రెడ్డి గారు హిందీ’’ చందమామ
‘’సంపాదకులు గా పని చేశారు .ఆ చందమామ ఈ మామ ను ఇలా ఆదరించి
గౌరవించింది .దాని సర్క్యులేషన్ ను1,67,000 లకు పెంచిన ఘనత బాల శౌరి రెడ్డి గారిదే
.కలకత్తా లోని భారతీయ భాషా పరిషత్ కు నాలుగేళ్ళు డైరెక్టర్ గా పని చేసి 30
సెమినార్లు నిర్వహించి రికార్డు సృష్టించారు .విశ్వంభర రాసిన నారాయణ రెడ్డి గారికి బాల
శౌరి రెడ్డి గారి సారధ్యం లోనే మొదటి పురస్కారం లభించింది .మాలతీ చందూర్ ,రావూరి
భరద్వాజ ,కేతు విశ్వనాధ రెడ్డి లకు కూడా పరిషత్తు తరఫున సన్మానాలను రెడ్డి గారు
చేశారు .1998 నుండి తమిళ నాడు హిందీ అకాడెమి అధ్యక్షులు గా పని చేశారు .హిందీ
దిన పత్రిక ‘’చమకతా సితారా ‘’కు సంపాదకులు గా మూడేళ్ళు పని చేశారు .ఆంద్ర విశ్వ
విద్యాలయం ‘’కళా ప్రపూర్ణ ‘’నూ శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం డి.లిట్ బిరుదు నిచ్చి
సత్కరించాయి .’’సాహిత్య మార్తా ండ ‘’.’’హిందీ రత్న ‘’,’’వాజ్మయ రత్నాకర
‘’బిరుదులూ రెడ్డి గారిని వరించాయి .డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ,మహాత్మా గాంధి వంటి వారు
అధ్యక్షులు గా పని చేసిన ‘’ప్రయాగ హిందీ సమ్మేళనం ‘’కు శ్రీ రెడ్డి ఎన్నిక అయారంటే
వారి సామర్ధ ్యత ఎంతో తెలుస్తో ంది .1974 మొదటి హిందీ సమ్మేళనం లో ను మూడవ
ఏడవ సమ్మేళనాలలో రెడ్డి గారిని ఘనం గా సన్మా నించారు .
జీవిత విశేషాలు
1928 లో కడప జిల్లా పులి వెందుల తాలూకా గొల్ల ల గూడూరు లో బాల శౌరి రెడ్డి గారు
జన్మించారు .తన మాతృభాషకు ,రాష్ట్రా నికి ,సంస్కృతికి గొప్ప పేరు తెచ్చి హిందీ భాష లో
అసదృశ పాండిత్యాన్ని సంపాదించి ఉత్త ర దక్షిణ భారతాలకు సారస్వత సేతువు గా
అజేయం గా నిలిచి సాహితీ మూర్ధన్యులు బాల శౌరి రెడ్డి గారు .బాల్యం లోనే కాక
యవ్వనం లో మధ్య వయసులో ముసలితనం లో కూడా నిత్యోత్సాహి గా ఉన్నారు
.’’సమాజానికి ,దేశానికి ,ప్రపంచానికి రచయిత బాధ్యతా యుతం గా కృషి చేస్తూ ఒక
పౌరుడు గా ఉండాలి ‘’అని సాహిత్య సిరి అయిన బాల శౌరి గారి అభిప్రా యం .ఓర్పు ,కృషి
విశ్వాసమే హన విజయ రహస్యం అంటారు రెడ్డి గారు .హిందీ సాహిత్యాకాశం లో ప్రకాశ
వంతం గ వేలుగులీనే ‘’చమక్ చమక్ తార ‘’శ్రీ బాల శౌరి రెడ్డి ..
బెజవాడ గోపాల రెడ్డి గారు 1907 లో నెల్లూ రు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం లో ఆగస్ట్
అయిదున జన్మించారు .తండ్రి పట్టా భి రామి రెడ్డి తల్లి సీతమ్మ .స్కూల్ చదువు అక్కడే
పూర్తీ చేసి బందరు జాతీయ కళా శాలలో చేరారు .రవీంద్రు ని శాంతినికేతన్ లో విద్య పూర్తీ
చేశారు గాంధీ గారి పిలుపు తో స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొ ని చాలా సార్లు జైలు కు
వెళ్ళారు .ముప్ఫై ఏళ్ళు రాక ముందే మంత్రి అయి ఆశ్చర్య పరచారు .రాష్ట ్ర ,కేంద్ర
ప్రభుత్వాలలో వివిధ శాఖల మంత్రిగా సుమారు 15 ఏళ్ళు పని చేశారు .రాజకీయాలలో
తీరిక లేకుండా ఉన్నా సాహిత్యం పై మక్కువ వీడలేదు .
రెడ్డి ఆంద్ర విశ్వ విద్యా లాయానికి ప్రో చాన్సలర్ గా ఎన్నికయి ఆరేళ్ళు పదవిలో
కోన సాగారు తెలుగు భాషా సమితి ,ఆంధ్రపద
్ర ేశ్ సాహిత్య అకాడెమి లకు అధ్యక్షులుగా
సుదీర్ఘ కాలం పని చేసిన ఘనత ఆయనది ఆనేక గ్రంధాలు వెలువరించారు .కేంద్ర సాహిత్య
అకాడెమీ అధ్యక్షతా ఆయన్ను వరించింది .దీనికి తోడు జ్ఞా న పీఠ పురస్కార సంఘానికి
అధ్యక్షులు గాను వ్యవహరించారు .విశ్వ కవి రవీంద్రు డు అంటే రెడ్డి గారికి మహా
అభిమానం .రవీంద్రు ని రచనలను తెలుగు లోకి అనువ దించారు .రవి కవి న్హ ృదయాన్ని
తెలుగు వారికి పరిచయం చేశారు .ఉర్దూ భాషలోను పట్టు సాధించి ,ఆరచనలనూ తెలుగు
చేశారు .70 ఏళ్ళు పై బడిన తర్వాతే స్వంత రచనలు ప్రా రంభించారు .తన అనుభవాలను
జ్ఞా పకాలను అక్షర బద్ధ ం చేశారు .ఇరవై కి పైగా కవితా సంపుటాలను వెలువ రించారు .
గోపాల రెడ్డి గారు ఉత్త ర ప్రదేశ్ గవర్నర్ గా పని చేశారు పదవీ విరమణ తర్వాతా
రాజకీయాలకు దూరమయ్యారు .ఆయన సరసుడు సహృదయుడు కూడా .కళా పిపాసి
నిత్య సాహితీ చైతన్య జీవి .’’గోపాల రెడ్డి ది భారతీయ హృదయం .చూపు విశ్వభారతీయం
,నాలుక తెలుగు జాతీయం ,శ్వాస కోశాలు సంగీత సాహిత్య జాతీయం ,నడక సౌజన్యం
,నవ్వు రసికత్వం ,పిలుపు సహజీవనం తలపు మధుర భావనం, బాట గాంధీయం
,పాటజాతీయం ‘’అన్న ఆచార్య జి.వి.. సుబ్రహ్మణ్యం గారి ఎస్టిమేషన్ సత్య దర్శనమే .రెడ్డి
గారు ఆజాను బాహువు .ఆయన వ్యక్తిత్వమూ అంత దొ డ్డదే .విస్త ృతం గా పర్యటించిన
యాత్రికుడాయన .’’నేను విశ్వ నరున్ని .వసుధైక కుటుంబం నా లక్ష్యం .’’అని చెప్పిన
సంస్కారి .తనది సార్ధక మైన జీవితం అని సంతృప్తి తోనే తాను జీవిస్తు న్నానని ,అన్ని
రంగాలలోను తాను గణనీయ పాత్రను పో షించానని మనో వాక్కాయ కర్మలా తానొక
వీరుడిగా గడిపానని ఢంకా బజాయించి చెప్పిన సరస సాహిత్య సున్నిత హృదయులు
బెజవాడ గోపాల రెడ్డి వరేన్యులు .9-3-1997 న తొంభై ఏళ్ళ ముది ప్రా యాన రెడ్డి గారు
తుది శ్వాస వదిలారు .
రాయల సీమ అంటే ఆనాడు రాజ భోగం రత్నాలు ,ముత్యాలు వీధుల్లో అమ్మే
కృష్ణ దేవరాయల రాజ్యం జ్ఞా పకం వస్తు ంది కాని నేడు రాయల సీమ అంటే కరువు ,కాటకం
దర్శన మిచ్చి కన్నీరు తెప్పిస్తు ంది హృదయం ద్రవిస్తు ంది .రత్నాల సీమ రాళ్ళ సీమ గా
మారి పో యిందని వ్యధ ధ్వనిస్తు ంది .అయితే సాహిత్యం అను నిత్యం పండే సీమ గా
మనకు కని పించి మానసిక ఆనందం కలుగుతుంది పాట ,పద్యం కదా ,గేయం వెళ్లి విరిసన
ి
రత్నాల సీమ నేడు రాయల సీమ .రాయలసీమ మాండలికాన్ని ఆస్తిగా గేయాల నిండా
నింపిన పులి కంటి కృష్ణ రెడ్డి చిత్తూ రు జిల్లా లో జన్మించారు తండ్రి గోవింద రెడ్డి తల్లి
పాపమ్మ .
తన అనుభావాలనన్నిటిని అక్షరాలుగా మలచిన అక్షర శిల్పి కృష్ణా రెడ్డి .రాయలసీమ
పలుకుబడి జానపదుల ఒరవడి ఆపో సన పట్టిన వారాయన .ఆయన కద రాసినా గేయం
విని పించినా’’ ఇది పులి కంటిది’’ అని స్పష్ట మైన ముద్ర కని పిస్తు ంది .ఆయన శైలి
అనితర సాధ్యం .చిత్తూ రు జిల్లా వెదురు కుప్పం మండలం లోని ‘’జక్క దో న ‘’లో 1931
లో కృష్ణా రెడ్డి జన్మించారు చక్కని దో వ ను జానపదానికి వేశారు .నటుడు ,గాయకుడు
,దర్శకుడు గా తన ప్రతిభను చాటుకొన్నారు .ఆయన రచనలన్నీ రేడియో ,టీ.వీ.లలో
ప్రసారమైనాయి .పత్రికలలో చోటు చేసుకొన్నాయి .ఎన్నో నాటకాలు రాసి ,స్వయం గా
ప్రదర్శించిన వారు రెడ్డి గారు .తన చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేసి ఆ
విషయాలనే రచనల్లో చొప్పించి జీవం పో సిన జీవదాత .సామాజిక స్పృహ ,తాత్వికత
ఆయనకు సహజాతాలు .
అన్నిటా కాలుష్యం పెరిగి పో యిందని బాధ పడే వారు రెడ్డి గారు .అందరు పూను
కొంటె కాలుష్యాన్ని రూపు మాప లేమా అని ప్రశ్నిస్తా రు .ఆయన భావాలన్నీ ప్రగతి
శీలాలు .ఆయన సాహితీ సంపత్తి ని విలువ కట్ట టం చాలా కష్ట ం .అన్ని సాహితీ ప్రక్రియలను
చేబట్టి అన్నిటిని ఉధృతం గా తీర్చి దిద్దిన మేటి రచయిత కృష్ణా రెడ్డి .అందరికి దూరమై
పో యిన దళితులు అంటే ఆయనకు అమిత ఆదరం .వారిని అక్కున చేర్చుకొన్నారు .వారి
మనోభావాలను వారి నోటి తోనే చెప్పి నంత సహజం గా రెడ్డి గారు కవిత్వం లో ,కధల్లో
చెప్పి అనితర సాధ్యం అని పించారు.మహా మానవతా వాదిగా ప్రఖ్యాతు లయ్యారు
.ఆయన కధలను చదివితే ‘’రాయల సీమ రా.వి.శాస్త్రి ‘’అనిపిస్తు ంది అని కితాబు నిచ్చిన
సీనియర్ పాత్రికేయులు ,సంపాదకులు శ్రీ పొ త్తూ రి వెంకటేశ్వర రావు గారి మాటలు అక్షర
సత్యాలే .మాల మాదిగల జీవితాలను సజీవ దృశ్యాలుగా చూపిన మహా రచయిత కృష్ణా
రెడ్డి .ఆయన మాండలీకం ‘’కలకండ పలుకే’’.
కృష్ణా రెడ్డి రైల్వే శాఖ లో బుకింగ్ క్లా ర్క్ గా జీవితం ప్రా రంభించారు .’’కామధేను
‘’పక్ష పత్రిక ను ఆరేళ్ళు సమర్ధం గా నడిపిన సంపాదకులాయన .ఆంధ్రభూమి పత్రికలో
ఉద్యోగించారు .కృష్ణా రెడ్డి కధలు ,గూడుకోసం గువ్వలు ,కోటిగాడు స్వతంత్రు డు ,పులికంటి
దళిత కధలు సంపుటాలను రెడ్డి గారు వెలువరించారు .ఆయనవి 14 కధలు ఉత్త మ
కధలు గా ఎన్నికైనాయి .’’పులికంటి సాహితీ సత్కృతి ‘’స్తా పించిఎందరో సాహితీ
మూర్తు లను సత్కరించారు .’’ఆటవెలదుల తోట ‘’కావ్యం రచించారు .ఆకాశ వాణి
,దూరదర్శన్ లకు సలహా దారు గా సలహాలన్ది ంచారు .చిత్తూ రు జిల్లా రచయితల
సంఘానికి ఉపాధ్యక్షులు గా దీర్ఘ కాలం పని చేశారు .’’సీమ చిన్నోడు ‘’అని అందరి చేత
ఆప్యాయం గా పిలువబడ్డ పులికంటి క్రిష్ణా రెడ్డి గారు 2007 నవంబర్ 18 న 76 వ ఏట
అనంత లోకాలకు చేరుకొన్నారు .’’తెలుగు జానపద దీపం ఆరిపో యింది .జానపదం చిన్న
బో యింది ‘’.
బంగోరె అంటే బండి గోపాల రెడ్డి అని చాలా మందికి తెలియదు .బండి
శంకరయ్యరెడ్డి ,శంకరమ్మ లకు 1938 అక్టో బర్ 10 న నెల్లూ రు జిల్లా కోపూరు తాలూకా
‘’మిన గల్లు ‘’లో జన్మించారు .అక్కడే ప్రా ధమిక విద్య చదివి నెల్లూ ర్ లో ఇంటర్ ,వాల్తే రు
లో బి.కాం.ఆనర్స్ పూర్తీ చేశారు .పరిశోధన అంటే అమిత మైన ఆసక్తి చూపించేవాడు
.1957 లో ‘’స్రవంతి ‘’అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు .తర్వాతా సెంట్రల్
కోఆపరేటివ్ బాంక్ లో అకౌంటెంట్ గా ఉద్యోగం కొంతకాలం చేసి వదిలేశాడు ,.
1963 లో ‘’శ్రీ విక్రమ పూరి సర్వస్వ గ్రంధ మండలి ‘’లో చాలా వ్యాసాలూ రాశాడు
బంగోరె .’’జమీన్ రైతు ‘’పత్రికకు సబ్ ఎడిటర్ అయాడు .నూరేళ్ళ నాటి నెల్లూ రు
సంగతులన్నీ అనువదించి ప్రచురించాడు .బంగోరె ‘’నెల్లూ రు జిల్లా కు మొదటి
జర్నలిస్ట్’’.గురజాడ కన్యా శుల్కం నాటకానికి విస్త ృత అను బంధం రాసి 1969 లో
ప్రచురించాడు .తమిళ నవలను ‘’చంద్రిక కద ‘’పేర తెలుగు లోకి అనువదించాడు
.కట్ట మంచి రామ లింగా రెడ్డి గారి పై వచ్చిన విస్త ృత గ్రంధానికి బంగోరె సంపాదకత్వం
వహించాడు .పఠాభి ‘’ఫిడల
ే ు రాగాల డజన్ ‘’ను పునర్ముద్రించాడు బంగోరె .ఎమెస్కో
వారి ‘’తాతా చార్యుల కధలు ‘’కు సంకలన బాధ్యత చేబట్టా డు .డాక్టర్ జే.మంగమ్మ గారి
పరిశోధనా గ్రంధాన్ని ప్రచురించాడు .
1977 లో సర్ ఫిలిప్ బ్రౌ న్ లేఖలను ‘’బ్రౌ న్ లేఖలు –ఆధునికాంధ్ర సాహిత్య
శకలం ‘’పేరముద్రించాడు .బ్రౌ న్ జీవిత చరిత్ర ను ఆంగ్ల ం లో ప్రచురించి ఘనకీర్తి పొ ందాడు
బంగోరె .’’మాల పల్లి నవల పై నిషేదాలు ‘’పై పరిశోధన చేసి ప్రచురించాడు .వేమన
పద్యాలను లండన్ నుంచి సేకరించి తెచ్చి ‘’వేమన –C .P.బ్రౌ న్ ‘’పేరిట ప్రచురించాడు .
జమీన్ రైతు పత్రిక లో పని చేసినప్పుడే ‘’లోకలిస్ట్ కూని రాగాలాపన ‘’పేర ఒక
‘’కాలం ‘’నిర్వహించాడు .’’అంతులేని రిసెర్చ్ చేసిన పరిశోధనా వ్యగ్రు డు బంగోరె ‘’అని
పేరు పొ ందాడు .అందుకే ప్రఖ్యాత విమర్శకుడు కే.వి.రమణారెడ్డి బంగోరె ను ‘’రిసర్చ్
ె గెరిల్లా
‘’అని ముద్దు గా ,మురిపెం గా పిలిచాడు .ఎన్నో అకాడెమీలు ,సాహితీ సభలు ,విశ్వ
విద్యాలయాలు చేయాల్సిన పరి శోధనలను ఒంటి చేత్తో చేసి ‘’అయ్యారే –బంగోరే‘’ అని
పించాడు . ..తెలుగు పత్రికల పుట్టు పూర్వోత్త రాలను శాస్త్రీయ దృక్పధం తో విశ్లేషించిన
మేటి విమర్శకుడు బంగోరె .
విజ్ఞా న శాస్త ం్ర లో విశేష కృషి చేసి ,కమ్మగా కవిత లల్లిన వారు అరుదు గా ఉంటారు .ఆ
అరుదైన కవుల్లో ఉండేల మాల కొండా రెడ్డి గారొకరు .ఇంజినీరింగ్ విద్య చదివి ఆశాఖ లో
అధ్యాపకుడై ,స్వయం గా ఇంజినీరింగ్ కాలేజి స్తా పించి ,సాంకేతిక విద్య ను సార్వత్రికం
చేసన
ి వదాన్యుడు ,విద్యా వినయ సంపన్నుడు ,కవి ఉండేల.’’ఒండేల –ఉండేల అన్నిటా
సర్వ సమర్ధు డు ‘’ .నేతాజీ ,వి వేకానందుడు ,కాంతి చక్రా లు అన్న కావ్యాలు రాశారు
.నిత్యం రాయటం అయన దిన చర్య .తొమ్మిదో తరగతి లోనే కవిత చెప్పిన బాల కవి
..జాతిని తీర్చి దిద్దిన మహాను భావులను ,నాయకులను గా చేసి కావ్యాలు రాసి దేశ
భక్తిని చాటుకొన్నారు .’’ఆరు వేల మైళ్ళ కావల బెత్తెడు –దీవులేలుకోనేదడివారు
తెల్లవారు –నాల్గు కోట్ల ప్రజలు నలువది కోట్ల పై –ప్రభువులైరి ఎంత పరువు చేటు /’’అని
చిన్నప్పుడే పరపీడనం పై విరుచుకు పడ్డా రు .ప్రా చీన ఛందస్సునే ఎన్నుకొని కవిత
లల్లా రు .నవీన భావాలను అందులో అందం గా పొ దిగారు .కర్షక పక్ష పాతి అవటం తో ఆ
భావాలను ,అనుభ వాలను కర్షక భాష లో వెల్లడించారు .ఆయనకు ‘’జాబిలి రేక వెండి
కొడవలి గా తోచింది .’’అది మొలక చీకటి పైరులను తరుగు తోందట .’’మంచి భావం,
తగిన పదజాలం .వీరి కవిత్వాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి ,మల్ల ంపల్లి సో మ శేఖర శర్మ
,దుర్భా సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు మెచ్చారు .’’ప్రా చీనులలో నవీనులు ‘’అని కితాబు
నిచ్చారు .
‘’వివేకానందుడు అనే గ్రంధం చక్కని తాత్విక చింతన కల్గిస్తు ంది .’’కానందు
‘’ని పై రెడ్డి గారికి భక్తీ ఎక్కువ .పులకించి పో యి వర్నిస్తా రా వైతాలికుడిని .వివేకానంద
మరణాన్ని జీర్ణించుకోలేక ‘ఆత్మ సామ్రా జ్య పాలనా దక్ష మణికి –నీకు నేటికి నూరేండ్లు
నిన్డు నేల ?-దైవ సృష్టి రహస్య మర్ధంబు గాదు –త్యాగ గుణశాలి –భారత సన్యాస మౌళి
‘’అని తన బాధ నంతా కవిత్వం లో కుమ్మరించేశారు .
‘’కోడి’’ ని శ్రా మిక జీవి అని ,సహృదయత తో మెచ్చారు .’’ఉదాత్త గుణాధ్యము
ణనీచరిత్ర బెన్ కబ్బము వ్రా య వచ్చును ‘’అని కొనియాడారు .శ్రమించే వారు అంటే రెడ్డి
గారికి ఎంతో ఆదరం .కోడికి ‘’రుతు బద్ధ రాగ భోగోన్నతి ఉంది ‘’అని శ్లా ఘించారు .కోడి
ని ఆదర్శం గా తీసుకొంటే సో మరితనం పో తుందని ,ఉర్వి సుభిక్షం గా ఉంటుందని హితవు
చెప్పారు .
భారతీయ కలలపై రెడ్డి గారికి అభిమానం ,మక్కువా ఎక్కువ .చేనేత పై
‘’వస్త ్ర శిల్పి ‘’ఖండిక రాశారు .’’ప్రా ణము లేని యంత్రా ల పనిని మెచ్చి –జీవ యంత్రము
నిను ,పేద జేతురట –‘’అని నేతన్న దైన్య స్తితికి సానుభూతి తో స్పందించారు .ఆడవారు
గాజులు వేసుకొంటే అందం గా ఉంటారు .గాజుల్లేని స్త్రీ ‘’శిశిర గీత వ్రా త శిధిల వల్ల కి వోలె
‘’చిన్న బో తుందని బాధ పడ్డా రు .భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై రెడ్డి గారికి
విపరీత ఆరాధనా భావం ఉంది
మాల కొండా రెడ్డి గారు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా ‘’ఇని మేర్ల ‘’లో
13-8-1932 లో జన్మించారు .సివిల్ ఇంజినీరింగ్ చదివి రాష్ట ్ర ప్రభుత్వం లో ఇంజినీర్ గా
రెండేళ్ళు పని చేశారు తర్వాత ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజి లోను వరంగల్ కాలేజి
లోను పని చేసి ప్రొ ఫెసర్ అయారు .1979 లో ‘’చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
‘’స్తా పించి సాంకేతిక విద్య కు గణనీయ మైన స్తా యి కల్పించారు .ఎన్నో అవార్డు లు
రివార్డు లు పొ ందిన యోగ్యుడు రెడ్డి గారు
ప్రకాశం జిల్లా పాకాల ప్రా ంత నివాసి .ప్రా ధమిక విద్య మాత్రమె నేర్చారు .స్వయం కృషి తో
విజ్ఞా నం పొ ందిన సాధకుడు .’’చిత్రా ంగి ‘’నాటకం మాత్రమె వీరి నిర్యాణం తర్వాత భార్య
ప్రచురించారు ఇది పూర్తీ గ్రా ంధిక రచన
15-దిరిశాల వెంకట రామణా రెడ్డి
ప్రకాశం జిల్లా పరిషత్ అధ్యక్షులు గా పని చేశారు .మంచి కవితా లక్షణాలున్న
వారు ‘’పల్లె టూరు ‘’అనే ఖండిక వీరికి సాహిత్యం లో స్థా నం కల్పించింది వడ్లు దంపె
స్త్రీలను సహజ సుందరం గా వర్ణించి న కవి .యేకులు వడికే స్త్రీని ,సాతాను జియ్యరు
,పంచాంగ శాస్త్రు లను తన కవిత్వం లో అందం గా బంధించారు .’’భాగ్య మేదైన ప్రు దివిని
బడయ వచ్చు –తొడరి శారదాంశ బడయ దుర్ల భంబు –‘’అంటూ ఒంగోలు జిల్లా
రచయితల సంఘం వారు ‘’ప్రొ ద్దు పొ డుపు ‘’కావ్యాన్ని అన్కితమిచ్చటప్పుడు చెప్పి
‘’మీరు నేను ఈ రీతి గా బంధువుల మయ్యాం ‘’అని చమత్కరించారు
భమిడిపాటి కామేశ్వరరావు
శ్రీ తాడే పల్లి పతంజలి శాస్త్రి గారు రచించి సాహిత్య అకాడెమి వారు ప్రచురించిన ''భమిడి
పాటి కామేశ్వర రావు 'పుస్త కం నిన్న కొంత చదివాను అ దులో కొన్ని ముఖ్య సంగతుల్ని
మీకు తెలియ జేస్తు న్నాను .
కామేశ్వర రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకి వీడులో జన్మించారు . తండ్రికి
అరవయ్యవ ఏట రావు గారు పుట్టా రు . జన్మ తేది 30-4-1897.నర్సా పురం టేలర్ స్కూల్
లో కొంతకాలం చదివి ,కాకినాడ పిఠాపురం కాలేజి లో ఇంటర్ పూర్తీ చేసి ,రాజ
మండ్రి ఆర్ట్స్ కాలేజి లో గణితం లో డిగ్రీ పొ ందారు .. అక్కడే టీచర్స్ ట్రయినింగ్ పాసై
వీరేశలింగం స్కూల్ లో లెక్కల మేష్టా రు గా 31 ఏళ్ళు పని చేసి 1953 లో పదవీ విరమణ
చేశారు . అయిదేళ్ళ తర్వాత కేన్సర్ వ్యాధి తో 25-8-1958 న మరణించారు . ఆయనకు
''కారా కిళ్ళీ ''వేసుకొనే అలవాటు బాగా ఉండేది అదే ఆయన గొంతు కేన్సర్ కు కారణమై
చని పో వటం బాధా కరం .
తండ్రి నరసావధన్లు పరమ నైష్టి కుడు ,మహా పట్టు దల మనిషి ఆ పట్టు దలే రావు గారికి
వచ్చింది అదే అండగా నిలబడింది జీవితాంతం ..మేస్తా రికి మంచి లెక్కల మేష్టా రు గా
పేరుంది ..యెవరి తోనూ సన్నిహిత సంబంధాలు లేవు ఆ యనకు '''బాగు -బాగు ;-
మేష్టా రు ''అనే నిక్ నెమ్ పిల్లలు తగిలించారు . ఆ పేరు తో చిన్న నాటిక కూడా ఆయన
రాశారు .
మేస్టా రి తాత గారు నడవ లేని వాడు అందు తండ్రి నరసావధనులు గారు తానూ
బయటికి వెళ్ళేటప్పుడు తండ్రిని కావడి లో పెట్టు కొని తనతో ఆ నాటి'' శ్రా వణ కుమారుడు''
లాగా తీసుకొని వెళ్ళేవారు అంతటి పితృభక్తి పరాయణులు మేస్టా రి తండ్రి గారు . తల్లి,
తండ్రీ మరణించే దాకా ఆయన వివాహం చేసుకో లేదు నలభయ్యవ ఏట వారిద్దరి మరణం
తర్వాతే పెళ్లి చేసుకొన్నారు . తన కొడుకు కామేశం తన లాగే వేద విద్య నేర్వాలని తండ్రి
ఆరాట పడ్డా రు .కాని మేస్తా రికి డిగ్రీ చదవాలని కోరిక .దబ్బు లేదు ఒక ఇరవై
వెండి నాణాలు కొడుకు మొహాన కొట్టి డిగ్రీ సాధించామని పంపారు . కాకినాడలో ఇంటర్
లో కృష్ణ శాస్త్రి గారు సహాధ్యాయి మేస్తా రికి . అప్పటి దాకా సాహిత్యం అంటే తెలీని మేస్తా రికి
శాస్త్రి గారి వల్ల అ గంధం అబ్బింది .. పేద విద్యార్ధికి ఇచ్చే ఉపకార వేతనం
అందుకోగాలిగారు .దానితొదిగ్రీ చేశారు .. అవసరమైతే తండ్రిగారికి చెప్పి బంధువు దగ్గ ర
అప్పు చేసి చదివి ట్రే యింగ్ పూర్తీ చేశారు . ఎల్ టి కాగానే వీరేశ లింగం స్కూల్ లో
లెక్కల మేస్తా రుగా చేరారు .
బెత్తం ఉపయోగించే వారు కాదు చలోక్తు లతో బో ధనా రక్తి కట్టించే వారు ఇంటర్ వాళ్ల కు
కూడా విద్య చెప్పే పాండిత్యం ఉండేది ..యెదుటి వారిని ఛలోక్తి తో నవ్విన్చట మే కాని
తానూ నవ్వటం ఎప్పుడూ ఉండేది కాదు అదీ మేస్టా రి ప్రత్యేకత ..ఇంగ్లేష్ రచయితలు
రాసిన ఆల్జీబ్రా పుస్త కాలు కొని వాటిని విద్యా బొ ధనలొఉపయొగింటమేస్టా రి స్పెషాలిటి .
పరీక్షల ముందు విద్యార్దు లన్ద ర్నిజాంటి గంగన్న పంతులు గారి మెడ మీదకు పిలిపించి
సబ్జెక్ట్ అంటా రివైజ్ చేసి అందరికీ టీ పార్టీ ఇచ్చే వారు ఽఅఫ్శనల్ లెక్కల వరికిఈ గౌరవం
ప్రత్యేకం గా ఉండేది .
శుభ్రమైన అంచు ఉన్న తెల్లటి ధో వతీ ,తెల్ల చొక్కా ,దాని పై గోధుమ రంగు కోటు బూట్లు
నెత్తి న టోపీ ఇదీ ఆ రోజుల్లో భ కా. రా మేస్టా రి వేషం . తెల్ల వారు ఝామున నాలుగింటికి
లేచి గోదావరి లోస్నానం చేసి ,వరవర రావు హో టల్లో టిఫన్
ి చేసి కాఫీ తాగి ,''కారా కిళ్ళీ
''బుగ్గ న బిగించి ''ఇంటికెళ్ళే వారు తొమ్మిదింటికి భోజనం చేసి పదింటికి స్కూల్ కు చేరే
వారు .కపి లేశ్వరాపురం జమీందారు గారి పెద్దబ్బాయి యెస్.పి.బి.పత్త భి రామా రావు కు
లెక్కలు సరిగ్గా అర్ధం కావటం లేదని ఇంటికట
ి ్యూషన్ కోసం పమ్పిస్తా ననిఆయన తండ్రి
కబురు చేశారు దానికి మన మేస్టా రి సమాధానం ''మీ వాడు లెక్కలు సరిగ్గా చెయ్యటం
లేదంటున్నారు అంటే అతనికి అర్ధం అయ్యేటట్లు నేను లెక్కలు చెప్పటం లేదని నాకు
అర్ధమయ్యింది. అర్ధం అ యెట్లు చెప్పటం నా బాధ్యత ధర్మం .దీనికి నాకు డబ్బేమీ
ఇవ్వక్కర్లేదు ''అని చెప్పి అతని పై ప్రత్యెక శ్రద్ధతో లెక్కలు బో ధించి తీర్చి దిద్దా రుఆఅయనె
ఆ తర్వాతవిద్యా మంత్రి అయ్యాడని మనకు తెలుసు
ఒక సారి స్కూల్ లో మేస్టా రి అబ్బాయి రాధా కృష్ణ కూడా చదివె రోజుల్లో పరీక్ష పేపరును
ఆత ను పధకం ప్రకారం దో గిలించి మిగిలిన స్నేహితులకిచ్చాడు ఇది చాల రహస్యం గా
చేశాడు పండితపుత్రు డు ంఅమ ర్నాదు పరీక్షలో బ్రహ్మాండం గా లెక్కలు
చేయచ్చని చంకలు గు లుద్దు కొన్నారు మిత్ర బృందం కాని క్వేస్చిన్ పేపర్ చూసి నీళ్ళు
కారి పో యారు తము తస్కరించిన పేపర్ బదులు కొత్త పేపర్ ఇచ్చారు . మేస్తా రిద్రు స్తి
అంత నిశితం గా ఉండేది దీని పై కొడుకు రాధా కృష్ణ ''నాలుగు తిట్టి ,రెండు
తగిలించినా బావుండేది .ఒక్క మాట అనకుండా శిక్ష మాలు చేశారు నాన్న ''అని బావురు
మన్నాడు ఱాధా కృష్ణ గొప్ప హాస్య రచయితా .యెన్నొ సినిమాలకు మాటలు రాసి
మెప్పించిచి హాస్య రచయిత
రాధా కృష్ణ కు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం సరదా తండ్రి నడిగి డబ్బులు
తీసుకొని వెళ్లి చూసో చే వాడు మేష్టా రు ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారు వారానికి
ఒకటైనా చూసేవారు తనతో కొడుకునీ తీసుకొని వెళ్ళే ఒక రోజు కొడుకు సినిమాకు డబ్బు
లడి గాడు .వద్ద ని చెప్పకుండా మేస్టా రు''సినీ గీతోపదేశం'' చేశారు ఇలా ''పరీక్షలైనాసరే
,పరీక్ష తప్పినా సరే ఏది ఏమైనా సినిమాలుటం మానకు . . పరీక్ష ఎలాగూ పో తుంది
ఉద్యోగం రాదన్న బెంగ లెదు.నిన్ను రోజూ హాలు వాళ్ళు చూస్తూ నే ఉన్నారు కనుక పిలిచి
టికెట్లు గేటుద గ్గ ర చించే ఉద్యోగం ఇస్తా రు.పెల్లి కాదనే చింతా అక్కర్లేదు ఆడ వాళ్ళ గేటు
దగ్గ ర టికెట్లు చించే వాడి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా రు .వీలయితె ముగ్గు రు కలిసి టికెట్లు
చిమ్పుకొంటు బతికేయ్యచ్చు .తప్పకున్దా సినిమాకి వెళ్లి రా నాన్నా "'అన్నారు బుర్ర వాచీ
పో యింది రాధాకృష్ణ 'మళ్ళీ సినిమా మాటెత్తి తే ఒట్టు . అదీ మేస్టా రి మార్కు ట్రీట్ మెంటు
.
మేస్తా రి ఖగోలపాన్ది త్యం బాగా ఉండేది ఱాధా కృష్ణ కు ఇంజీ నీరింగ్ చదవాలని ఉండేది
తండ్రి రావు గారికి అంత స్తో మత లేదు కాని మినిస్ట ర్ పట్టా భి రామా రావురికమెండేషన్ తో
సీట్ సంపాదించే ప్రయత్నం చేశాడు రాధాకృష్ణ .తన్ద్రికి తెలిసిపట్టా భి రామా రావు దగ్గ రకు
వెళ్లి ''మా వాడికి ఇంజిరీనిగ్ చైవే అర్హతలేదు .టు తు తు ఇప్పించి పొ రబాటు చేయద్దు
''అని చెప్పి వచ్చారు . కుర్రా డికి మతి తప్పి సి.యె.చెసి సినీ రచయితా గా స్తిర పడ్డా డు
హాస్య బ్రహ్మ స్వర్గీయ భమిడి పాటి కామేశ్వరరావు మేష్టా రు అంటే నాకెంతో ఇష్ట ం
.ఆయన్ను మోలియర్ అనే నాటక రచయిత తో పో లుస్తు ంటారు .అచ్చతెలుగు హాస్యాన్ని
వండి వడ్డించిన సో షల్ మేష్టా రాయన ..హైస్కూల్ విద్యార్ధు ల కోసమే రాసిన నాటిక లైనా
అందర్ని నవ్వుల్లో ముంచి తేలుస్తా యి .ఆయన రాసిన హాస్య నాటిక‘’అంతా ఇంతే ‘’ను
మేము స్కూలు వార్షికోత్స వాల్లో ఆడటమే కాక ,మా విద్యార్ధు లతో కూడా వేయించి ఆ
హాస్య రసాన్ని అందరికి పంచాము .అయితే అయన రాసిన ‘’అన్నీ తగాదాలే ‘’రచన
చాలా మందికి పరిచయం తక్కువని నా అభిప్రా యం .అందులో హాస్య బ్రహ్మ చిలికించిన
చమత్కారాలు ,మిరియాలు మీ అందరికి తెలియ జేయాలన్న సంకల్పమే ఈ రచన కు
నేపధ్యం
పద్యం అంటే ,అర్ధం అంటే ఏమిటి ?అన్న విషయాలపై తగాదా పడతారు
మిత్రు లు .భావ రాజు పాత్ర ద్వారా తన అభి ప్రా యాలను మనసుకు హత్తు కోనేట్లు
చెప్పిస్తా రు .’’శాశ్వతత్వం పొ ందిన ప్రపంచ కవిత్వం పద్య రూపం లోనే నిల్చి ఉంది . నడక
అనేది వేద పురుషుని పాదాలు అని అందుకే అంటారు .సముద్రం లాంటి ప్రా పంచికాను
భవం ,పైకి చెప్పుకో గల కవికి నడక ఈత లాంటిది .ఒక్కొక్కడు పద్యమే కాదు గద్యమైనా
,చివరికి కార్డు రాసినా తగల బెట్టి అతుకు తుంటాడు .నిశానీ కూడా పాడు చేసే వాడుండ
వచ్చు .ఆలోచన పైకి రావాలంటే సాధన కావాలి .ఆ సాధన సముదాయమే ఆ భావానికి
భాష .ఆ సాధనా ,చిత్త వృత్తీ మేళ వించిన మీదట ఆ భావం పండుతుంది .భావం భాష
లోనే పుట్టి ,ప్రకటిత మై జీవిస్తు ంది .’’ఇది పద్యాన్ని రాగం గా పాడాలి’’ అనే వారికి తగిన
పాఠమే .భావ ప్రా ధాన్యం వదిలి రాగాల జిలేబి చుట్ట లు చుట్ట కూడదని మేస్టా రి మతం .ఇది
అందరికి సమ్మతమే .అర్ధ ప్రా దాన్యానికి ఇచ్చిన విలువ ఇది ,ఇవ్వాల్సిన గౌరవం ఇది ..
సాంఘిక నాటకాల్లో మరీ స్పష్ట ం గా వేష నిర్ణయం జరగ వచ్చు .పురాణ పాత్రల
వేషమే తగాదా .వాళ్ళ వేషాలు పురాణ నాటక కారులు ఎరుగుదురేమో ?కాని చెప్పరు
.’’అంతట బ్రహ్మ ప్రవేశించును ‘’’అంటారు యే తిట్ల కోసమో సిద్ధమై నటులే ,ఏదో
ఏడుస్తా రు .ఆ పాత్రలన్నీ సగ పాలు దేవుళ్ళు .-ఇమిటేషన్ దేవుళ్ళు .దేవుళ్ళ లాంటి
మనుష్యులు .మనుష్యుల్లా ంటి దేవుళ్ళు .ఋషుల గురించి చిన్తి ల్ల టం అనవసరమే
.ఎటొచ్చీ వాళ్ల కు కాస్త జనప నార గుడ్డ లూ ,వాటి కంపూ తప్ప ఇతర బాధే లేదు .’’అని
వేష ధారణా ఎంత కృత్రి మత్వం దాల్చు తోందో కడిగేసట
ే ్టు మాట్లా డిస్తా రు పాత్ర ద్వారా .పెద్ద
దేవుళ్ళకు మరీ కష్టా లోచ్చాయంటారు మేష్టా రు .
ఉదాహరణకు బ్రహ్మ పాత్ర ఎలా ఎడుస్తు ందో స్టేజి నాటకం లో చూపిస్తా రు ‘’పురాణ
బ్రహ్మ చతుర్ముఖుడు ,వారిజాసనుడు ,సృష్టి కర్త ,వేద మూర్తి .నాటక బ్రహ్మ సాధారణం గా
‘’యం బ్రహ్మ ‘’ఒక్కొక్కప్పుడు పెట్టు డు తలకాయలు చెవులు మూసెయ్యడం వల్ల
,ప్రా ంటింగ్ అందాక ఒక్క మాట కూడా వాడికి విన బడి చావదు .’’ఇదే ఇట్లా ఉంటె
విష్ణు వు మామూలు మనుష్యుల కంటే హీనం గా ప్రవర్తిస్తా డు .శివుడు చంద మామ కాని
,త్రిశూలం కాని ,పాము కాని దొ రికన
ి పరికరాలతో ‘’డబ్లీ పన్నా గడ్డ ం తో ‘’తయారు .శివ
శివా నీ కెంత గతి పట్టిందిరా ‘’అన్న హేళన లో కొండంత నిజం స్పష్ట ం గా కని పిస్తు ంది .
‘’ఇంద్రు డు ఒక అసందర్భపు కల్పన.ఆయన మీద ఎప్పుడు విశ్వాస రాహిత్యమే
.ఎప్పుడూ ‘’తవ్వాయే ‘’.ఉల్టా సీదా భయమే .ఇతరుల నిష్ఠ చెడ గొట్ట టానికి ఎప్పుడూ
స్త్రీలను పంపటమే .మామూలు సంగతులు కూడా ఎప్పుడూ ఇతరుల్ని అడగటమే .భోగ
రాయుడు కనుక కోర్టు లో ఎప్పుడూ బో గం ఆటే .’’అంటు ఇంద్ర పాత్ర ఎంత భ్రష్టు పట్టిందో
తిట్టింది తిట్ట కుండా కడిగస
ే ్తా రు కామేశ్వరరావు మేష్టా రు .
‘’నారదుడు మరీ చులకన అయి పో యాడు. పౌరాణిక నాటకాల్లో .కాని ఆయన్ను
పో తన అద్భుతం గా వర్ణించాడు .’’ఆత్మ వేది ,పారద రుచి దేహుడు ,అపార దయా మతి
,వివేక విశారదుడు ప్రా చీన బర్హికి ఆత్మా తత్త ్వం ఉపదేశించిన వాడు .సప్త స్వరములు తన
యంత నమ్రో యు చున్న వీణా లాపన రతిం జేసి నారాయణ కధా గానం చేయు వాడు
.’’కాని మన నాటక నారదుడు పరమ పాపిష్టి రకం .వాడి వేషం బొ ంబాయి బాపతు
గావును –తలంతా బాగా నున్నగా ‘’గవ్వ మెరుగు వచ్చే లాగా ‘’‘’డేక్కించటం’’ ,వెనక్కి
నిగిడె పిలక ఉండడం ,అది అచ్చం గా ముచిగి పళం గా ఉన్న గంగా బొ ండాం అని
పించడం ,పాం కోళ్ళు ,వాయిచని చిడతలు చేతిలో తీగల్లేని వీణ ,-కొందరు నటులు వీణకు
తీగలున్నా ,చేత్తో ముట్టు కోరు .ముట్టు గున్నా ఒక చేత్తో నే ,తల్ల కిందుగా వాయింపు .’’అంతే
కాదు నాటక నారదుడు ‘’అగ్గి పెట్టె గాడు ‘’అన్నారు మేష్టా రు .అందుకే మాటలు విని
పించని పాటలు పడుతూ పాడు పన్లు చేస్తూ ంటాడు .వాడు దేవుడూ కాదు ,ఋషీ కాదు
,మనిషీ కాదు .మంచి రాక్షసుడూ కాదు .ఒకటో రకమైన లుచ్చా .అటు వంటి వాడు పట్టు
బడితే మామూలుగా తవ్వి పాత రేస్తా రు .’’
పాత్రలో ఇమిడి నటిస్తే పాత్ర సార్ధకమవుతుంది ‘’రాజూ మంత్రీ అంటూ లాంటి
వేషం ఏదైనా సరే వేసి సర్వసమ భూత సమత్వం స్థా పించి తనే ఒక కల్పిత పాత్ర అవస్థ
గురించి ఏడిచి ,నవ్వి మొత్తు గోవడం లో ఆత్మా వత్ సర్వ భూతాని రుజువు చేసి తన
నాశనం వల్ల ఏదో కల్పిత పాత్ర కి జీవం పో య్యగల త్యాగి నటుడే ‘’అదే జీవిత పరమావధి
.ఎంత అద్భుత మైన నిర్వచనమో చూడండి .సామాన్య మైన మాటల్లో ఎంతటి అసామాన్య
విషయాన్ని ,ఎంత సూటిగా ,నిర్మోహ మాతం గా ,నిష్కర్ష గా నిజాన్ని తెలియ జేశారో
మేష్టా రు ?అదీ ఆయన ప్రతిభ ప్రతి పాత్ర లోను తొంగి చూసి పరకాయ ప్రవేశం చేసె నటనే
అమోఘం కదా !
దేశ సేవ చేయాలనే ఆరాటం అందరిలో ఉంటుంది .సమాజ సేవలో తరించాలని
కొందరను కొంటారు .ఏదో ఇంత తిని ఇంట్లో తొంగుంటే యెట్లా ?’’కసింత కలా పో సాన
ఉండాలిగా ‘’.దీనికోసం సమాజాలు ,దాని అధి పతులు ఉంటారు .నెలకో ,రెన్నెల్ల కో సభ
జరిపి ,ఉపన్యాసాలిప్పించి ,విని ,విని పించి ,అది పేపర్లో వస్తే చూసి చంకలు గుద్దు కోవటం
మామూలై పో యింది .అలాంటి ‘’కండూతి రాయళ్ల ‘’గురించి ,,వారి బలహీనలత గురించి
బయటకు లాగే రచనే భకరా గారి ‘’తుక్కు ముక్కల హక్కు చిక్కు ‘’.అంటే పర్మిషన్
లేకుండా నాటకం ఆడితే వచ్చే తంటా ఎలా ఉంటుందో చూపిస్తా రు మేష్టా రు .రాసిన వాడు
ఒఠివధ
ె వాయి అయినా పర్మిషన్ లేకుండా వేస్తే ఎంత హైరాన పడాలో తెలియ జెప్పిస్తా రు .
రచయిత గారికో సాహితీ సంస్థ ఉంది .’’ఉరమ గల వారి చేత
‘’ఉపన్యాసాలిప్పిస్తా రు .మన సంస్థ వెల్లడి కోసం సభ చేసుకో వద్దు అని ఎద్దేవా ఇందులో
కని పిస్తు ంది .ఘోషణ అనేది ఈ నాడు ఎంతో అవసరం .ఘోషణ వల్లే పో షణ
జరుగుతుందట .అని పబ్లి సిటి ని పబ్లి క్ గా యేకేస్తా రు .మీటింగు ఏర్పాట్ల గురించి రాస్తూ
‘’డిన్నర్ భాజాయిమ్పులూ ,సభలో కూర్చోటానికి కట్టు దిట్టా లూ ,అధ్యక్షుని బస గురించి
,ఆశ్రయించిన కవుల్నీ ,ఉపన్యాసకుల్నీ ప్రణాళిక లో ‘’జోనపడాన్ని ‘’గురించి తంటాలు
‘’వివరిస్తా రు .హాస్యరసం ఒప్పించి మాట్లా డే వాళ్ళ పేర్లు తమాషా గా ఉంటాయి .వాళ్ళ
చేష్టలు ఎలా ఉంటాయో చూడండి .’’హాస్య రచయిత రాసిన వంకర టింకర మాటలకి
తరిమిణిపట్టి ,నునుపు జేసి ,నవ్వించే జీనియస్ -కాని ,పార్టు రాదు ,చేష్టలేదు ,చేత కాదు
.నట యోగిది యావత్తూ ఇంగ్లీష్ నవ్వు ,అతడు పల్లె తూళ్ళమ్మటా ,పర్రలమ్మటా ,పడి
ఫార్సు ముక్కలు మూటేట్టు కొని కప్పుల్లో మెడల్సూ లాగేశాడు .హాస్యార్నవం ఎప్పుడూ
ఇవతల నవ్వించే మాటలే చెప్తా డు కనుక అతనికి పార్టే అక్కర్లేదు .అతడికి కోపం వచ్చేట్టు
మనం తిట్టి నప్పుడు అతడికి మరీ నవ్వు పుడ్తోంది.
వీల్ల ందరిలో ఒకాయన రాసిన నాటకాన్ని ‘’బో లెడు చోట్ల వాక్యాలు దిద్ది ,వాటికి
మెరుగులు పెట్టి ,యే కోశాన స్పురించని హాస్య చేష్టలు చేసి ,చచ్చి చేడి జనాన్ని
నవ్వించారు .’’ఇంత శ్రమ పడితే ఆ నాటక కర్త పర్మిషన్ తీసుకో లేదని ,పెట్రేగి పో యి
కార్డు లు బనాయించాడు .కేసులు వేస్తా నని బెదిరిస్తూ ,దానికి ఈ సమాజం జవాబు ఇలా
రాసింది ‘’ఏం చేస్తా ం ?మీరు యేడవ్వద్దు .మీకు గౌరవం తేవాలని మేం పడ్డ శ్రమకి ,మీరు
చూపిన కృతఘ్నతకు రోజులు ఎలాంటి వి వచ్చాయో మీరు చూపించారు .మా కర పత్రం
లో కొద్ది వాళ్ళ పేర్లే వేసి ,మీ బో టి పెద్ద వాళ్ళ పేర్లు తీసేశాం .మాకు మరో దిక్కు లేక మీ
దిక్కు మాలిన నాటకం ఆడాం.మీకు రాయక పో వటానికీ కారణం ఉంది .నిజం చెప్పా లంటే
మీ రచన దిక్కు లేని తెలుగు భాష .ఉన్నత భావ రహితం .పండిత శూన్యం .అందరికి
తెలిసిన ముక్కలు .వీధిలో దొ ర్లా డే పడి కట్లూ .అందులో ఎందునా బొ ందని నీచం .ఇటు
వంటి రచన చేసిన మీకు మీకు అనుమతి గురించి రాయటం కంటే ,మానేస్తేనే మీకు మీకు
అనుమతి గురించి రాయటం కంటే మానేస్తేనే మీకు గర్వం తగ్గు తుందేమో నని మాకు తోచి
,మీ మేలు కోసమే మీ పేరు విసర్జించాం .ఆ మేలు స్మరించుకొని ,మీరు మాకు కృతజ్నులై
ఉండాలి .మేము ఎంతో సత్కరణం అని చేసన
ి పనినే మీరు గొప్ప తస్కరణం అని
అంటున్నారు కనుక మాట తడ బడు తున్నది మీరె ను ‘’మేం సత్కరించక మానం
‘’అని పో స్టు చేద్దా మనుకొని ,చెయ్యకుండా చేశాట్ట రచయిత .అది మనో భావం అన్న
మాట .
‘’కేవలం వినోదం నిమిత్త మైనా సరే ,లేక సొ మ్ము చేసుకొనే నిమిత్త మైనా సరే –ఈ
ప్రదర్శన ఏదైనా సభ ఎదట ఆడ దలచిన ప్రతి సంఘం వారున్నూ ,ముందుగా నే ,గ్రంధ
కర్త కి వ్రా సి ,లిఖితాను మతి పొ ందక పో వటం ,కాపీ రైట్ చట్ట ప్రకారం నేరం గనుక –ఆ
సంగతి గమనించి లిఖితాను మతి పొ ంది ,తరువాతనే ఆడు కోవాలి ‘’
భమిడి పాటి వారు మేష్ట రీ చేశారు కనుక స్కూళ్ళ ఇన్స్పెక్షన్ బాగోతం చాలా
బాగా చూపించారు ‘’పల్లె టూరు స్కూలు తణికీ తంతు ‘’కధ లో .ఆ పల్లె టూరి మేస్టా రి
నిర్వాకం ,పరీక్షాది కారుల చపలత్వం ,భేషజం తిండి మీద ఉన్న ఆసక్తి ,కళ్ళకు కట్టిస్తా రు .
వెంకటాయి గారు గడ్డి పాలెం లో’’ ఉదర నిమిత్త ం’’బడి పంతులు .స్తిరాస్తి భార్య
,చరాస్తి తనూ.ఆయనకు నమ్మకం గా వచ్చే ‘’సాలాదాయం ‘’ఒక ఆడ శిశువు .కొండొ కచో
కవలలు .దసరా పేరుతో ,అక్షరాభ్యాసం హడా విడి తో పదీ ,పరకా ‘’గతుకు తాడు ‘’.ఓ
దస్తా వేజు గీకి పెట్టో ,ఓ సంబంధం ముడి పెట్టించో,ఓ సాక్ష్యానికి తగలడో ,,ఓ బ్రా హ్మ
ణార్దా నికి ఏడిసో ,దిష్టి కొట్ట కుండా ఇంతో అంతో ‘’కతుకు తాడు ‘’.తణికీ దారుకి
‘’మనుగుడుపులు ‘’మేపి గ్రా ంటు కొట్టేస్తా డు .కిందటేడు మాత్రం ‘’ఏదో ఒకా నొక సప్ల యి
సంతృప్తి గా జరక్క ‘’గ్రా ంటు సరిగ్గా ‘’పారే యించ లేదు ‘’.బంధువులు ,పక్కాలు వచ్చీ
పో యే ఇల్లు ..చాకిరితో బాటు డబ్బు ఊడటం –ఇదీ పల్లె టూరి బడి పంతులు పరి స్థితి
.’’వెంకటాయి గారు సంసారం విషయం లో వీల్లేక చదువు చెప్పటం విషయం లో మాత్రం ’’
కుమ్మరి పురుగు’’ లా ఉంటూ,ఆర్జనకు అన్య మార్గా లు అన్వేషించాడు .’’ఎక్కడైనా
‘’కుండ తడిపన
ి ా’’,’’తూతూ బాకా విని పించినా ‘’అదే ఆఃహ్వానం గా భావించి హాజరయ్యే
వాడు .
ప్రస్తు తం కొడుకు ఈయన దగ్గ రే ఉన్నాడు .పెళ్ళాం పురిటికి వెళ్ళింది .ఎవర్నో
ముసలమ్మను వంటకు ‘’ఫిరాయించాడు ‘’.ఆవిడకు ‘’పుట్ల చెముడు ‘’..సొ దఎక్కువ.
ఎవడైనా భోజనానికి వస్తే ‘’ఓ టాప్పడవెడు ‘’బూతులు దిమ్మ రించేది .లేక పో తే కుర్రా ణ్ణి
పిల్చి ‘’రుంజ వాయించి నట్లు వాయించేది ‘’.దాంతో వచ్చిన వాడు పరారు .ఒక రోజు
పక్క ఊళ్ళో పెళ్ళి. .కొడుకుతో అక్కడికి హాజరయ్యాడు వెంకటాయి .ఆయన ఖర్మ కాలి
,ఆ రోజునే ఇద్ద రు ఊళ్లో కి ప్రవేశించారు .ఒకడి చేతిలో కాగితాలు ,గొడుగు ,రెండో వాడి
నెత్తి న తలపాగా .ఊళ్ళో వాళ్ళు ఇనస్పెక్టర్ గా భావించి ,పక్క ఊర్లో ఉన్న పంతులు గారికి
కబు రెట్టా రు .’’ఓరి నీ ఇనుం కాల్చా .వచ్చింది ‘’మాసికం గారా ?’’’’కాళ్ళు కడగడం
గారా ?’’పెళ్ళాం పిల్లలు కూడానా ?’’అని కనుక్కున్నాడు .పెళ్ళి పందిట్లో ఈ అప్రా చ్యపు
మాట లేమిటనిఅంతా కేక లేశారు అర్ధం తెలీక .పెద్ద ఇనస్పెక్టర్ ని’’తద్దినం ‘’అనీ ,ఆయన
కింది వాడిని ‘’మాసికంఅనీ , ‘ ,మైనర్ తనికీ గాడిని’’కాళ్ళు కడగటం ‘’అనీ తన పరి
భాష చెప్పి బయట పడ్డా డు .’’వారే మాకు పితృ ,పితామహ ,ప్రపత
ి ామహులు
‘’’’అన్నాడు .
ఎంత లేదన్నా తెలివి గల పిండం కనుక ఆపసో పాలతో కొంపకు. చేరాడు
,దారిలో బొ ట్టు గిల్లు కొని ,,జుట్టు రక్కు కొని ,ముసలావిడతో ‘’గార్లో ండి వంట కానివ్వ
మ్మోయ్‘’అని చెప్పి ,స్కూలుకు చేరి బో జ్జా యన కాళ్ళ మీద పడి పో యాడు తెలివిగా
.ఎండ దెబ్బ తగిలిందనుకొని సాను భూతి చూపించాడాయన .’’తమకు వేళ దాటింది
.ఒళ్ళు తడుపు కొని మడి క ట్టు కొండి’’అన్నాడు .ఆయన పాపం సాను భూతి తో ‘’నా
కోసం విశేషం ప్రయత్నించద్దు .గోకారం లో నాకు పెట్టిన భోజనం ఏం భోజనం అండీ
.నాలుగు కూరలు ,నాలుగు పచ్చళ్ళు ,క్షీరాన్నం ,మాష చక్రా లు ,అబ్భ అబ్భ ,అంతా
యధా విధే .నేను జఠరాజ్ఞి ,జీర్ణ పుష్టీ ఉన్న ఘటాన్ని గనక సరి పో యింది .’’అన్నాడు
.వెంకటాయ గారు ‘’చిత్త ం .పచ్చడి మెతుకులే నండీ .నాకే ముంది .బీద కుటుంబీ
కుడిని.’’అని తన ఇంటికి తీసి కెళ్ళాడు .వంటాలస్యం ఉంది.అని ఒక తవ్వెడు పాలు ఇచ్చి
,పుచ్చు కొమన్నాడు .’’తమరికేమన
ై ా మతి చలించిందా ఏం ?’’అంటు అతి సిగ్గు గా
,అయిష్ట ం గా విషం పుచ్చు కుంటున్నట్లు నటిస్తూ ,నిమిషం లో గిన్నె లో తడి అయినా
మిగలకుండా ఊడి చేసి ,ఆయాసం నటించాడు .ఇందులో ఆ పాత్ర పో షణా ఆ నాడూ అంతే
ఈనాడూ అంతే .తేడా ఏమీ లేదు .కాలం మారినా పద్ధ తులవే .అదే మేపు ,అదే చేపు .
మని ,ఎత్తు ఎత్తా డు . పారింది పాచిక .’’నేను గ్రా ంటు కురిపిస్తా .అన్నం మీద ఒట్టు
‘’అన్నాడు అధికారి .ఉబ్బి పో యిన వెంకటాయి ముసలమ్మకు సౌజ్న చేశాడు . ఆవిడ
ఈ విస్త రి పట్టు కొని వెళ్ళి తాజా విస్త రి పెట్టింది .అధికారి ముఖం వికశించి ‘’దంత పరిశమ
్ర
‘’తో రంగ ప్రవేశం చేశాడు .’’గారెల పర్వం ‘’లోకి వచ్చాడు .’’ఏమిటో అనుకుంటాం
.కాని’’ భోజనం చేయటం కూడా కష్ట మే సుమండీ ‘’.. అన్నాడు బొ జ్జ నిమురు కంటూ
.,గారెల పర్వతాన్ని ఊదేస్తూ .వేసిన కొద్దీ ఊదేస్తు న్నాడు .విసుగెత్తి ంది ముసల్దా నికి .పళ్ళెం
లోనీ వన్నీ ,విస్త ట్లో కి గిరాటేసి ,పళ్ళాన్ని వెంకటాయ నెత్తి న కొట్టింది .’’సత్రం బొ క్కు
జంతు వుల్ని తీసుకు రావద్ద ని ఎన్నో మాట్లు చెప్పినా సిగ్గు లేదు .మర్యాదా లేదు .తెచ్చి
,తెచ్చి ఎవడినో,’’సర్వ భక్ష కుడిని ‘’తెచ్చావు .కుర్రా డికి ఒక్క టైనా మిగల్చలేదు . వాడి
కోసం మళ్ళీ వండి తగలడాలి ‘’అని తుర్రు మంది .అధికారి మింగా లేక,కక్కా లేక కాసేపు
ఇదై ,తేరుకొని ,వెంకటాయ తో లౌక్యం గా ‘’నేను గనక సరి పో యింది
.మరోళ్ళుఅయితే,లేచి పో యే వారు ‘’అని మళ్ళీ ‘’దంతాలను విసరటం ‘’ప్రా రంభించాడు
.’’గార్లె తర్వాత పెరుగైనా చేదే‘’అని మజ్జిగ కూడా లేకుండా లేచాడు .ఇన్స్పెక్షన్ కోసం
స్కూల్ చేరాడు .ఆయాసం తో తెగ ఇదై పో యాడు .’’బొ ర్ర జారేశాడు’’ . రాత్రికి గార్ల ని
పెరుగు లో నానవేయించమని ఫర్మానా జారీ చేశాడు .
స్కూల్ లొ తనికీ ప్రా రంభ మయింది .అక్కడ ఉన్నవి ఎన్ని క్లా సులు అని అడిగాడు
అధికారి .సమాధానం గా ‘’అందరికీ ఏక మొత్త ం గా గట్టి గా చెప్పటమే గాని ,క్లా సులంటూ
,భేషజం నేనెరుగను .ఆ ముగ్గు రు పై క్లా సు ,ఈ కడం కింది క్లా సు ‘’అన్నాడు అయ్యవార్లు
.అదీ అక్కడి చదువు .,చెప్పే రీతీ .’’ముని అనే మాటకు అర్ధం అడిగాడు అధికారి .మనిషి
అన్నాడు ఒకడు .’’మరి నేను ముని నేనా ?’’అని ప్రశ్నించాడు మళ్ళీ
.కాదన్నాడింకోడు.కారణం అడిగితే ‘’ముని అంటే మంచి మనిషి ‘’అని దెబ్బ కొట్టా డా
కుర్రా డు ‘’ధణుతెరిగి పో యింది’’ అందరికి
తాను ఇది వరకే రాసిఉంచిన తనికీ పత్రం తీసి చదవటం ప్రా రంభించాడు అధికారి
.ఎలా సాగిందో తిలకిద్దా ం –‘’మనో గణితం –మోతాదు .లెక్కలు –సుమారు .తెలుగు –
జబ్బు .స్కూలు లొ –స్వేచ్చ.దేశాయి కసరత్తు –సున్నా .అందరికి తెలిసిన విషయం
గురించి –రమా రమి . ఒక మాదిరి పా ఠమిస్తిని .పిల్లలు పద్యములు అర్ధ మగు నట్లు
చదువ కూడదు .గొంతెత్తి పాడవలెను .’’తల తిరిగి పో యింది వెంకటాయికి ..’’తమరు
చదివిన వాటిల్లో చాలా ఇప్పుడు జరగనే లేదే ‘’?అని బో ల్డు ఆశ్చర్య పో యాడు ‘’నా
ఉద్దేశ్యం లొ –ఒక వేళ అవి కూడా జరిగి ఉంటె వాటి విమర్శ ఇల్లా ,ఇల్లా ఉంటుంది సుమా
–ఖబడ్ దార్ జాగ్రత్త .’’అని సమాధానం ఇచ్చాడు .ప్యాసు చేసి వెళ్ళ మన్నాడు మేస్టా రు
.’’పెద్ద క్లా స్ అందరు ప్యాస్ .చిన్న క్లా సులో టీకాలు లేని వాణ్ణి తప్పిస్తు న్నాను ‘’అని
వివరం చెప్పాడు .
అలాగే రాజ మండ్రి లొ కొత్త గా విమానం వచ్చింది .అంతా సరదాగా ఎక్కి
చిన్న బలా దూర్లు కొట్టి వస్తు న్నారు .ఆ విషయాలు రాస్తూ చూసిన వారు ఎలా
బడాయీలు పో తున్నారో చాలా బాగా వర్ణించారు భ.కా.రా.మేష్టా రు .విమానం చూడ గానే
అందరికీ ఊర్ధ ్వ దృష్టీ ,ఊర్ధ్వ శ్వాశా బయల్దే రి నాయని చేళుకులు .ఒక ఊల్లో తద్దినం
జరుగు తోంది .విమానం ఆకాశం లొ ఎగురు తోంది .ఆ సన్ని వేశాన్ని అత్యద్భుతం గా
హాస్యం మేళవించి తిని పిస్తు న్నారు చూడండి .
విమానం లోంచి చూస్తు ంటే కింద అంతా ఎలా కని పిస్తు ందో జనం గోలగా
చెప్పు కొంటున్నారు .అందులో కొన్ని చమక్కులు ‘’ఇది వరకు నేను ఏరి గున్న
బ్రా హ్మలూ,అబ్రా హ్మలూ ,హిందువులు ,ముస్లిములు ,పునిస్త్రీలు ,వెధవ ముండలు ,వీళ్ళ
వయినం కన్పించకుండా కన్పించింది .పైకి వెళ్ళి కిందకి చూసే టప్పటికి భూమి మీద
మానవులు పెట్టు గోనే తేడాలు .నా చర్మ చక్షువులే అంత రించాయి .విమానం
చూస్తు న్నప్పుడు మానవుడి ఆఖండత్వం –కిందికి చూస్తు న్నప్పుడు మానవుడి
అల్పత్వం కని పించాయి ‘’.ఇందులో ఎంత వేదాంత భావన ఇమిడ్చారు మేష్టా రు .మనో
నేతం్ర విచ్చు కోవటానికి హాస్యం ఎంత పకడ్బందీగా విని యోగా పడిందో చూడండి
.అల్పత్వం వదిలించుకొని జీవించమని హెచ్చరిక కూడా ఇందులో జోడించారు మేష్టా రు
.కాంతా సమ్మితంఅంటే ఇదేనేమో నని పిస్తు ంది .
మేస్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -5
ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని ఎక్కడ పెట్టా లి అనే దాని మీద ఆనాడు పెద్ద
మనుష్యులు బుర్రలు పగల కొట్టు కొన్నారు .పట్టు దలలు జోరుగా సాగాయి .ఇంగితం
గూడా మరిచి ,వాదు లాడుకొన్నారు .పేపర్ల కెక్కి పరువు తీసుకొన్నారు .వీరందరి అంత
రంగాన్ని మేష్టా రు దూది యేకి నట్టు యే కి పారేశారు .బాణం లాగా ఆయువు పట్లు
చేదించారు .మనుష్యులలోని సంకుచితత్వం ఎలా వెర్రి వేషాలేసిందో భ.కా.రా.గారు హాస్యం
మిళాయించి బజాయించారు .’’ఏమండీ !మా నూతి దగ్గ ర ఖాళీ ఉంది .పో నీ ఆంధ్రా
యూని వేర్సిటి అక్కడ పెట్ట కూడదా ?నిక్షేపం గా చాపా అదీ వేస్తా ను ‘’అన్నాడట ఒకడు
.వనరులు లేని చోట పెట్టి ఏం బావుకుం టారని సూటి విమర్శ ఇది .
‘’ప్రతి ఆంధ్రు డు ఆంధ్రా యూని వేర్సిటిపుణ్య క్షేత్రా నికి వెళ్ళి ,ఓ కొబ్బరి కాయ కొట్టి
నైవద
ే ్యం పెట్టి ,తనకి సహం చెక్క ఇస్తా రట .ఇవ్వక బో తే ,దెబ్బలాడి పుచ్చుకో వచ్చు
.’’అని మెహర్బానీ కొందరిలో .’’ఇంగ్లీషు మేస్టేర్లకి ముట్టు తున్న జీతాలు ,తెలుగు
మేస్టేర్లకీ ,తెలుగు మేస్తర్ల కి ముట్టె జీతాలు ఇంగ్లీష్ వాళ్ళకూ ‘’అని అసలు పంతుళ్ళు
ఆంద్ర లోనే చెబుతారా ?అరవం లొ చెబితే పో లా ‘’?అనే వ్యంగ్యం లొ కొంత మందీ ఈస
డించుకొన్న కాలం అది .అంత సిద్ధా ంత రాద్ధా ంతాలు జరిగాయి .పట్టింపులకు పో యారు
ఉచ్చ నీచాలు వదిలేశారు .దక్క కూడనిదేదో దక్కి పో తున్నట్లు బాధ పడ్డ్డారు కొందరు
మహనీయులు .ఇలా అందర్నీ విశ్లేషించి మన ముందు నిల బెట్టా రు హాస్య బ్రహ్మ .
విద్య యొక్క అసలు పరమార్ధా న్ని చాలా సున్నితం గా చెప్పారు కామేశ్వర రావు
మేష్టా రు .’’విద్య దైవికం .కనుక విద్యార్ధికి నైర్మల్యం ఉండాలి .విద్య పవిత్రం కనుక
విద్యార్ధికి దయ ఉండాలి .ఇవి లేక పో తే విద్యార్ధి పైన దేవుడికీ ,మధ్య తనకీ ,చుట్టూ
సంఘానికీ ద్రో హి ‘’అంటారు నిష్కర్షగా .వ్యంగ్యం లొ నుంచి వచ్చిన వైభోగం ఇది .అక్షర
లక్షలు చేసే పసిడి పలుకులు .’’విద్య ముందు మోహ మాటంపడ కూడదు .డబ్బు ,దర్జా
,సత్తా ,ఇవన్నీ విద్య తర్వాతే .విద్య ఉంటె డబ్బు లాక్కు రా గలదు .కాని డబ్బున్డ టం
అనేది ఒక విద్య కాదు ‘’అన్నారు మేష్టా రు .’’యూని వేర్సిటి పెట్టె దక్షత పెంచుకోవాలి
కాని ,దక్షత ఉంది కదా అని యూని వేర్సిటి పెట్టరు ‘’అని ఖచ్చితం గా చెప్పారు .యూని
వేర్సిటి దేనికోసం అంటే –ఆయన మాటల్లో నే ‘’లోకానికి దీని యందు అను రక్తి ,సాను
భూతి ,అనేకుల అప్రయత్న సమ్మేళనం ,విద్య అంటే అపార మైన తృష్ణ ,విద్య
సాధించాలనే కసీ ఇవే యూని వేర్సిటి జీవం ‘’దీన్ని నిల బెట్టడం ప్రతి ఆంధ్రు డి మీద
ఉన్న తక్షణ కర్త వ్యం .ఆ నాటి మాట ఏనాడూ నిజమే .
అనే హాస్య రచన మరీ మరీ కడు పు చెక్క లయ్యేట్టు నవ్విస్తు ంది .హడా విడి గా
పెళ్ళి కుదిరింది .దానికి అంతా తరలి వెళ్ళాలి .ఆ కంగారు ,హడా విడి సెల్యులాయిడ్ పై కి
ఎక్కించి నట్లు చెప్పుకొస్తా రు మేష్టా రు .మనం కూడా వారితో ప్రయాణం చేస్తు న్నట్లు గానే
ఫీల వుతాం .అదీ మేస్టా రి గొప్ప తనం .ఆయన మనతో పాటు నడుస్తూ ,మాట్లా డుతూ
న్నట్లే రాయటం మేస్టా రి ప్రత్యేకత .అంత సహజం గా రాయటం ,హాస్యం మిళాయించడం
ధనుతేగిరి పో యేలా వాయించడం ఆయనకే తగు .
‘’రైలు ఆ!నేను వెళ్ళను –అన్నట్టు కొంత హరామీ చేసి వెనక్కి కదలటం
మొదలెట్టింది .ఆ పలం గా రైలు వాడు ‘’ఏడిశావు .నడుద్దూ నీ ఇష్ట ం ఏముందీ ?అన్నట్లు
చెవులు గిన్గి ర్లేట్టే లాగు రయ్యిమని ఓ కూత కూసి ‘’ఓటేసి (పాస్ పో సి )రైల్ని నషాలం
అంటే ట్టు ‘’ఒక్క టేశాడు’’ .దాంతో పాపం రైలు ‘’నెమళ్ళు కక్కు కుంటూ ‘’పరిగెత్తడం
మొదలెట్టింది’’ .అదీ రైలు బయల్దే రటానికి చేసిన హాంగామా సహజం గా చిందించిన
హాస్యపు జల్లు .ఏదో కొంచెం రుచి చూపించాను .మిగతాది చదివి అనుభవిస్తేనే మజా .
మేస్త్రీ ఉద్యోగం గొప్పది అనే భావం పూటు గా ఉన్న వారు కామేశ్వర రావు
మేష్టా రు .’’మేస్త్రీ ఉ ద్యోగామో కాదో తెలీదు కాని ,ఉద్యోగు లంతా మేస్టా రు సృజనే’’ .అన్న
నిజాన్ని బాగా చెప్పారు .మేస్టా రు అంటే ,ఎవడో కర్ర తో కొట్టి నట్లు జ్ఞా న నేత్రా న్ని తేరి
పిస్తా రాయన .’’ఇంత మంది ఉద్యోగుల్ని తయారు చేస్తు న్నాను కదా ఇహ సౌఖ్యం ప్రధాన
మైన ఉద్యోగం అందుకే నేను వదిలేస్తా ను అనే వాడే మేస్టా రు ‘’.’’ఇంకోడు బాగు పడితే
,తనూ బాగు పడ్డ ట్టే అనుకో గలిగిన వాడు మేస్టా రు .అంటే ‘’మేస్టా రికి భావానా శక్తి
భూమికీ ఆకాశానికి తాళం’’అన్నంత ఉండాలి .హిందువులు వేదాంతులు .వారిలో
మేస్టా ర్లు అగ్ర స్థా నం అలంకరించాలి .’’-‘’ఇండియా లొ పూర్వం కర్త ,కర్మా ,క్రియా ఎక్కడ
బడితే అక్కడ దొ రికేవి .క్రమేపీ కర్త ,క్రియల్ని ఇతరులు అపహరించారు .కర్మ ఒక్కటే మిగి
లింది .భుక్తి ఎల్లా నూ ఇంతే –అని ముక్తి ,మోక్షాల కోసం దేవుల్లా డి పని చేయాలి .’’అని
అందర్ని చితక బాది ధర్మ సూక్ష్మాన్ని తెలిపే పెంకి ఘటం భకారా మేష్టా రు
‘’వెధవ్వాల్ల కు తీర్ధపు రాచిప్పల మీద ,దో మలకు చెవుల మీదా ,దారిద్యానికి మేస్టేరీ
మీద ఆపేక్ష ఎక్కువ ‘’అని చమత్కరిస్తా రు .ఏదో మేస్టేరీ చేస్తూ ఇన్ని ప్రైవేట్లు చెప్పుకొని
గడపచ్చు కదా నని అనుకొంటే ,దానికీ తిప్పలే నట .’’ట్యూషన్ అనగా బో ధనా వ్యభి
చారం .’’అని ముద్ర వేస్తా రు ఒక వేళ చేసన
ి ా ,ఎలా లాగుతున్నాడో దరఖాస్తు పెట్టు
గోవాలిట .’’అని వాయిన్చేస్తా రు హాస్యపు కొరడా తో .ఎంత జీతం ఇచ్చినా పని చేసే
వాళ్ళున్నారని అంటు ‘’యే మిచ్చినా సరే ,బో ధనా వర్షం కురి పించక మానం ‘’అంటారా
ట వారు .అన్నిటికీ ఓర్చు కొంటేనే మేస్తా రట .జ్ఞా నికి ఉన్న లక్షణాలన్నీ మేస్టా రికి
ఉండాలిట..
‘’తిట్టి కొట్టి రేని తిరిగి మాటాడక –అట్టు ఇట్టు చూసి అదిరి పడక
తను గాని యట్టు తత్త ర పడ కున్న –నట్టివాడు బ్రహ్మ మౌను వేమా ‘’అన్న దాంట్లో ’’
మేస్ట రౌను వేమా “’అని మారిస్తే సరి పో తుందని వ్యంగ్యం గా అంటారు .
చెప్పిందే చెప్పటం మేస్టా రు పని .అలా చెప్పిందే చెప్పి తెగ డ్రిల్లు చేయాలి
.సర్వజ్ఞు డు కావాలి .డబ్బు సంగతి తెస్తే ‘’అపవిత్రం ‘’ట అని చేన్నాకోలుచ్చుకొని
సంఘాన్ని వాయిన్చేస్తా రు .అసలు ఎడ్యుకేషన్ ఎవరి చేతుల్లో ఉందొ తెలీని కాలం
.’’గవర్న మెంటు వారిని గ్రా ంటు కోరకుండా ఉంటె చాలు .వారికి ఎడ్యుకేషన్ ఎల్లా ఉన్నా
సరే .ఇనస్పెక్టర్ గారికి కొత్త పద్ధ తులు ,పాఠాల లిస్టు లూ ఉంటె చాలు ఎడ్యుకేషన్ ఎలా
ఉన్నా పర్లేదు .అదే రకం గా ఒకటో తారీఖు కు జీతం వస్తే చాలు ,విద్యార్ధికి మార్కులు వేస్తె
చాలు ,తండ్రికి ప్యాసైతే చాలు ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా ‘’అని అందర్ని దులిపి వదిలారు
భకారా మేస్తా రు .
మేస్టా రి చమత్ కారాలూ ,మిరియాలూ -6(చివరి భాగం )
తెలుగులో హాస్య రచనలు తక్కువే నని ఒక అభిప్రా యం బలం గా ఉండేది తెలుగు
వాళ్ళు చాలా సీరియస్ ఫెలోస్ అన్న పేరూ ఉంది .అందుకే ఆంధ్రలో హాస్యం
పుట్ట లేదన్నారు ప్రబుద్ధు లు కొందరు .కాని వెనక్కి తిరిగి చూస్తె గురజాడ పండించిన
హాస్యమేమీ తక్కువ కాదు .చక్కని హాస్యమే పండించారాయన .చిలక మర్తి వారు కొంత
సాధన చేసన
ి ా గణపతి లాంటివి తప్ప మిగిలిన ప్రహసనాలు కొంత వెగటు పుట్టించాయి
పానుగంటి వారు మాటలతో హాస్యాన్ని పిండారు .ప్రహాసనాలే హాస్యం అని చెలామణి
అయిన రోజులు ఎక్కువే .బక్క బిక్క చచ్చి పో యిన హాస్యం తో ముని మాణిక్యం వారు
జీవ పుష్టి కలిగించారు .హాస్య సంజీవిని తో భమిడి పాటి కామేశ్వర రావు మేష్టా రు మృత
ప్రా యం గా ఉన్న హాస్యాన్ని బ్రతికించి బట్ట కట్టించారు .లోక పరిశీలన ,పరిశోధనలకు వారి
మేస్టేరీ జీవితం బహుదా ఉపయోగ పడింది .ఇతర దేశాల హాస్యాలను అధ్యయనం చేసే
అవకాశమూ కలిగింది అందుకే అన్ని కోణాల్లో ంచి తనదైన చమక్కులతో స్వంత మాటల తో
బాణీ తో వాణికి హాస్యపు కుచ్చుల కిరీటాన్ని పెట్టా రు .అచ్చ తెనుగు హాస్యానికి మేజు వాణీ
చేశారు .అరుదైన హాస్యాన్ని వండి వడ్డించారు .త్రేపులు వచ్చే దాకా త్రా గించి జీర్నింప
జేశారు .
భమిడి పాటి కామేశ్వర రావు గారంటే హాస్య బ్రహ్మ అని హాస్యం కోసమే పుట్టా రని
గోదావరి మాండలీకాన్ని శ్రీ పాద తో బాటు పాదుకోల్పారని మోలియర్ ,మేటర్లింకు లకు
తన హాస్య నాటికల ద్వారా లింకులు గొంకులు లేకుండా తగి లించారని మాత్రమె తెలుసు
కాని వారిలో వెల్లి విరిసిన సంగీత సరస్వతి గురించి ‘’చాలా చాలా చాలా’’ మందికి తెలీనే
తెలీదు .నా లాంటి కొందరు అదృష్ట వంతులు వారి ‘’త్యాగ రాజు ఆత్మా విచారం ‘’చదివిన
వారికి కొంత బో ధ పడి ఉంటుంది.అదీ పై పై స్పర్శ మాత్రమె .వారికి సంగీతం వాచో
విదేయం .అందునా త్యాగ రాజు గారు అంటే వారికి వల్ల మాలిన అభిమానం .ఆయన
రచనల్లో సాహిత్యాన్ని వదిలేసి మన అరవ గాయకులూ చేసన
ి చేస్తు న్న తప్పుల్ని విని
చూసి వారి హృదయం ఏంతో గాయ పడ్డ ది .అందుకే అసలు త్యాగ రాజు గారు సాహిత్యం
ద్వారా ఏం చెప్పారో అని మధన పడి మధన పడి విశేష కృషి చేసి ఆ ఆత్మా విచారాన్ని
ప్రకటించారు ,ప్రచురించారు .దీన్ని తల్లా వఝల పతనజలి శాస్త్రి చక్కగా ఆవిష్కరించారు
.అందులో విశేషాలే ఈ శీర్షిక లో చెబుతున్నాను .
గిరికీలు తీసే రాగాలతో ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేసేశారు .ఆయన ఆత్మ ను అన్వేషించ
లేక పో యారు .కీర్తనలలో గుండెను పిండేసే ఆర్తి ఉంది .భక్తీ సంబంధిత ఆర్ద్రత ఉంది
.కచేరల
ీ లో ఇవేవీ ఉండేవికావు .పైగా ‘’కచేరీ బాణీ’’ అంటూ ఒకటి మొదలైందని
‘’బాధపడ్డా రు తన పుస్త కం లో .‘’త్యాగ రాజు హృదయ కవి ‘’.హృదయం’’ అనే మాటను
ఆయన వాడి నన్ని సార్లు ఏ తెలుగు కవీ వాడలేదు .ఈయన రచనల్లో ప్ప్రతిదీ మేధా
సంపద మాత్రమె కాదు మనసుకు సంబంధించింది అని మర్చి పో యారు .ఆయన మనో
క్షోభ వర్ణనా తీతం .ఆయన మాటా ,భావం సూటిగా హృదయాలను తాకే సామర్ధ ్యం కలవి
.ఆయన పరితాపం విప్పి చెప్పటం లో అది సకల మానవ హృదయ పరితాపమే అని
పిస్తు ంది .అతని హృదయ వైశాల్యమూ కనీ పిస్తు ంది .హృదయ కవికి ముఖ్య లక్షణం
సామరస్యం ,సర్వ సమత్వ భావం .ఆతను విరుద్ధా లను ,ద్వంద్వాలను సమన్వయము
చేసన
ి వాడు .’’ఎవరని వర్ణిం చెదిరా?’’లో రాముడిని గురించి తను పడిన సందేహం
,తనను గురించి మనం పడేట్లు చేశాడు .అతడు సంగీత సాహిత్యాలను ‘’దుప్పటించాడు
‘’అన్నారు మేష్టా రు
‘’అంతేకాదు సగుణత్వ నిర్గు ణత్వాలను సమపాళం కూడా చేశాడు త్యాగ బ్రహ్మ .’’అరవత్వ
ఆంధ్రత్వాన్ని కర్నాటించాడు ‘’వాస్త వికత్వ అవాస్తా వికత్వాల మధ్య తేరా తీశాడు .ఆయన
గుండె తడి ఉన్న విలక్షణ భక్త కవి .అంతకు ముందు, ఆ తర్వాత ఎవరూ ఇలా చేయలేదు
.ఇవాల్టి కచేరీలలో శ్రో త కంటే గాయకుడే ఎక్కువ నష్ట పో తున్నాడు .శ్రో తకు స్వర
మాధుర్యం ఆలాపనా అన్నా దక్కుతాయి .కాని తన ఆవరణ లోంచి ,మరో ఆవరణ లోకి
పో యే ఉత్కృష్ట అవకాశాన్ని ‘’గాన విడుచు కుంటున్నాడు ‘’అన్నారు హాస్య బ్రహ్మ ఆ
సంగీత బ్రహ్మ గొప్పతనాన్ని పొ గుడుతూ కచేరీలలో ఆ ఆనందం దక్కక పో వటాన్ని
జీర్ణించుకో లేక పో తూ .
త్యాగ రాజు ఆత్మ విచార గ్రంధం లో మేష్టా రు తొమ్మిది శీర్షికలు పెట్టా రు .త్యాగ రాజు
మనసుకి సంబంధించి చెప్పుకున్నవి ,రాముడిని ఉద్దేశిస్తూ అతన్ని సంబో ధిస్తూ అన్నవి
,జనం తో అన్నవి ,ఇతరుల్ని ప్రశంశిస్తూ అన్నవి ,అనుభవ సారం గలవి ,కవి కాలాన్ని
నిన్ది ంచేవి ,సగుణత్వాన్ని నిరూపించేవి ,దేవ భాషలో ఉన్నవి ,పూజా విధానం గురించినవి
.ఇవీ నవ శీర్షికలు .ఆచార్య విస్సా అప్పా రావు గారు త్యాగ
భాగవతం తర్వాత అంతటి పారాయణ గ్రంధం మేస్టా రి రచన .సంగీత ప్రియులకు కీర్తనల
లోని అర్ధం అంతరార్ధం జీర్నమవటం వాళ్ళ రాగ సౌందర్యాన్ని ఎక్కువగా అనుభవిస్తా రు
అన్నారు పతంజలి .నిజం గా ఈ పని చేయాల్సిన వారు సాహిత్య భాషా శాస్త ్ర వేత్తలు .కాని
పాపం వారెవ్వరూ దీని జోలికే పో లేదు .ఈ పుస్త కానికి పరిచయాన్ని శ్రీ పాద వారు రాశారు
.’’వ్యాకరణ సూత్రా ల వాసనే కాని రసానుభవం ,యోగ్యతా పెట్టి పుట్ట ని తెలుగు సాహిత్య
వేత్తలూ దీన్ని స్ప్రు శింపక పో యారు ..వేమన్న కవితల యడా ఇలాంటి అరసికతా
ముద్రనే తగిలించుకొన్నారు .వారికి పల్ల వి ప్రస్తా వనే సంగీతం వీరికి పద రచన- కవిత్వమే
కాక పో వడమూ త్యాగ రాజ సాహిత్యానికి ఈ సౌభాగ్యం పట్ట క పో వడానికి ముఖ్య హేతువు
‘’అన్నారు .’’వాడుక భాష ప్రా చుర్యం వల్ల నే త్యాగ రాజ సాహిత్యానికి ఇలాంటి ప్రకాశం
సిద్ధిం చటమున్నూ గమనించ దగ్గ విషయం ‘’అన్నారు శ్రీ పాద వల్లభ
్ల ులైన శాస్త్రి గారు
.త్యాగయ్య వాడిన పదాలు చిన్న చిన్నవి ఆయన వాడిన పో లికలు కూడా నిత్య జీవితం
లో అతి సాధారణం గా పరిచయమైనవే .అన్వయించాటానికి మేష్టా రు పడ్డ శ్రమ గొప్పది .ఆ
దీక్ష గొప్పది .మేస్టా రి ఏకాగ్రత మరీ గొప్పది ‘’అని శ్లా ఘించారు శాస్త్రిగారు హాస్య బ్రహ్మ లోని
సంగీత సరస్వతిని ఆవిష్కరిస్తూ .
నిజంగా త్యాగ రాజు గారు కీర్తనలు రాయలేదు .అవి వెలువడినాయి .అంటే త్యాగయ్య గారి
నోటంట వెలువడుతుండగా శిష్యులు ‘’పల్చటి మామిడి చెక్కల ‘’మీద వేగం గా రాస్తూ ండే
వారట .అలా దక్కాయి త్యాగరాజ స్వామి కీర్తనలు మనకు .త్యాగ రాజు గారికి
పరమాత్మయే
ఆధారం ,గమ్యం ,శృంగారం ,వైరాగ్యం ,ఐదో తనం ,సర్వస్వం అని మేస్టా రన్నారు .తన
హృద్భూషణుడు సగుణ ,నిర్గు ణ రూపాల్లో నిండి ఉన్న పరమాత్మ .’’పరమాత్మ ఇంగిత
మెరిగిన సంగీత లోలుడు ‘’అన్నారు హాస్య బ్రహ్మ . .ఇంతగా త్యాగ రాజు గురించి ,ఆయన
కీర్తనల గురించి అర్ధం చేసుకొన్న రీతిలో అన్యులేవరూ చేసుకోలేదు .’
డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి
1 ఆంజనేయ విజయం
2 1-నైమిశ ఖండం
ఒకప్పుడు మహర్షు లు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మ దేవుని దర్శించి తాము దీర్ఘ సత్రయాగం
చేయాలను కొంటున్నామని దానికి అనువైన చోటు ఏదో చెప్పమని కోరగా ,సంకల్ప
మాత్రంగా ఒక రధాన్ని సృష్టించి ,అది ఆకాశ౦ లో సంచరిస్తూ రథ చక్రం యొక్క శీల
ఎక్కడ జారి పడుతుందో అదే తగిన స్థ లం అని చెప్పాడు .రధం వెంట మహర్షు లు
వెడుతూండగా దాని నేమి అంటే శీల ఒక దట్ట మన
ై అరణ్యప్రా ంతం లో పడింది .అదే
నైమిశారణ్యం .
మళ్ళీ మహర్షు లుమహా విష్ణు సందర్శనం చేసి ఒక దీర్ఘ కాల యజ్ఞ ం సంకల్పించామని
,తగిన స్థ లం తెలుపుమని అడగగా ,తన సుదర్శన చక్రా న్ని వదలి అది యెంత దూరం
వెడత
ి ే అది అంతా అనువైన ప్రదేశమే అని చెప్పాడు .ఆ చక్రం సంచరించిన ప్రదేశమే నైమి
శారణ్యం .మహర్షు లు ఇక్కడే 12 ఏళ్ళు యజ్ఞ ం చేశారు .దీన్ని చూడాలని సూతమహర్షి
వచ్చాడు .మహర్షు లు ఆయన చుట్టూ చేరి ఆయన వలన సకల పురాణాలు విన్నారు
.కాని వారికి తృప్తికలగక కలియుగం లో శ్రీ వేంకటేశ్వర స్వామి ,శ్రీ ఆంజనేయస్వామి
భక్తు ల కోర్కెలు తీర్చే వారుగా ప్రసిద్ధి చెందారు ,వెంకటేశ్వర గాథలు విని తరించామని,
ఇప్పుడు వాయు సుతుని విశేషాలు వినాలని కోరికగా ఉంది కనుక తెలియ జేయమని
‘’ముఖ్యంగా కసాపుర క్షేత్రం లో,నెట్టేకంటి ఆంజనేయ క్షేత్రం మహా మహిమాన్వితం అని
విన్నామని వ్యాసరాయలు నమలిన వేపపుల్ల చిగిర్చిన చోట స్వామి ఆలయ నిర్మాణం
జరిగిందని తెలిసిందని కనుక ఆక్షేత్ర మాహాత్మ్యాన్ని సవివరంగా తెలియ జేయమ’’ని
అర్ధించారు . తనకూ ఆ విశేషాలు చెప్పాలని మనసులో ఉందని సూతర్షి చెప్పి
‘’వ్యాసరాయలు తిరుపతి లో తపస్సు చేశారని ,కృష్ణ దేవరాయలకు అక్షరాభ్యాసం చేశారని
,మంత్రా లయ రాఘవేంద్ర స్వామికి సన్యాస దీక్షనిచ్చారని ,శిల్పగిరి అంటే నేటి చిప్పగిరి
ప్రా ంతం లో కసాపురం లో సమీర కుమారా లయాలు నిర్మించిన హనుమ భక్తు లు .
హనుమ మహిమలను వివరించటం మానవ మాత్రు లకు అసాధ్యం .అయినా తెలిసి
న౦తవరకు వివరిస్తా ను .‘’అనీ చెప్పటం ప్రా రంభించారు . 2- శాప ఖండం
ఒక రోజు ధర్మ మేథి ఒక క్రతువు చేశాడు. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు .ఇష్ట ం
వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించారు .ఆశ్రమ ధర్మాలను మర్చి పో యారు .మునులు ఏమీ
చేయలేక మౌనంగా ఉండి పో యారు .సాయం కాలమైనది .సంధ్యోపాసన చేసుకోవటాని
భర్త ఇంటికి వస్తా డని ,ఇంట్లో నీళ్ళు లేనందున నదికి వెళ్లి నీరు తీసుకు రావటానికి లోన
భయంగా ఉన్నా బయల్దే రింది .చిమ్మ చీకటులు కమ్మేశాయి .ధైర్యంగా ,కర్త వ్య నిర్వహణగా
నదికి వెళ్లి పాత్రలో నీరు తీసుకొని ఇంటికి బయల్దే రింది .బాగా లతలు అల్లు కున్న ప్రదేశం
వచ్చింది .కాళ్ళు తడబడి తీగలలో తగుల్కొని కింద పడిపో యింది .ఇంతలో అక్కడ ఒక
యువ కాముకుడు వచ్చి ఆమెను పట్టు కో బో యాడు .దిగ్భ్రమ చెంది ఆమె పరిగత్తి
ె ంది
.వాడు ఆమెను గట్టిగా పట్టు కున్నాడు .వివస్త న
్ర ు చేసే ప్రయత్నం చేస్తు ండగా ‘’అన్నా !
తాపసభామినిని.చెల్లి వంటిదాన్ని .ఇది తగదు ‘’అని వేడుకొన్నది.హద్దు మీరితే మహర్షు ల
శాపానికి గురికావాల్సి వస్తు ందనీ హెచ్చరించింది .అప్పుడామే నిశ్చలభక్తితో భగవంతుని
ధ్యానించింది .అప్పుడొ క మెరుపు మెరవగా వాడి ముఖాన్ని గుర్తు పట్టింది .వాడు
కస్వమహర్షికి ఇష్ట మైన శిష్యుడు’’ పర్ణా శణుడు ‘’ నిరంతరం ఆయన వెంటే ఉంటాడు ధర్మ
శాస్త్రా లన్నీ మహర్షు ల వద్ద నేర్చాడు వినయశీలి. అందరికి తలలో నాలుక .అలాంటి సద్గు ణ
సంపన్నుడు ఇంతటి నీచ కార్యానికి వొడగట్ట టం ఆశ్చర్యమేసింది .వాడి వేమీ
పట్టించుకోకుండా ఆమెను గాఢంగా బాహువుల్లో బంధించ బో యాడు
.ఇంతలోఅనుకోకుండా మబ్బులు మాయమై ఒక కోతి ,ఒక భల్లూ కం అక్కడికి వచ్చాయి
.వానరం భయంకరంగా గర్జించి తోక ఎత్తి వాడి చాతీమీద తన్నగా ఇద్ద రిమధ్య పో రాటం
జరుగుతుండగా ,ఆమె పారిపో తుండగా ఎలుగు బంటి ఆమెకు రక్షణగా వెంట నడిచింది
.ఆమె ఆశ్రమం చేరి భోరున విలపిస్తూ జరిగినదంతా భర్త కు నివేదించింది .ఆయనకు
విపరీతంగా కోపం వచ్చింది .విషయం అంతా చుట్టు ప్రక్కల పాకి పో యింది .
ముని పల్లె అంతా ధర్మ మేథి దగ్గ రకు చేరి ఓదార్చి ఆశ్రమ స్త్రీలకే రక్షణ కరువైతే మిగిలిన
వారి సంగతేమిటి అని ప్రశ్నించి మళ్ళీ ఇలాంటివి జరగ కుండా చర్యలు తీసుకోవాలని
కోరారు . ఈ విషయ౦ క్రతు ,పూజాదికాలలో మునిగి పో యిన కస్వమహర్షికి తెలియదు
.పర్ణా శనుడు యధావిధిగా గురువు గారికి సకలోపచారాలు చేస్తు న్నాడు
.ఇతడికీ ధర్మమేధి ఆశ్రమదగ్గ ర జరుగుతున్న విషయాలు తెలీవు .తన క్రతువు
పూర్తి అవగానే పర్ణా శనుడికి యజ్న ప్రసాదం ఇచ్చి , మహర్షు లందరికి అందజేసి రమ్మని
పంపాడు .
అమాయకుడైన అతడు ధర్మ మేథి ఆశ్రమానికి వచ్చి ప్రసాదం ఇవ్వబో గా అతడిని అక్కడి
వారంతా నానా దుర్భాషలాడి నిందించారు. అతడు తాను నిరపరాధిని అని నెత్తీ నోరూ
మొత్తు కున్నాడు .తీవ్ర కోపం తో ధర్మమేథి అతడిని మొసలి గా మారిపో వాలని శపించాడు
.తన తప్పు లేకపో యినా శపించటం దారుణం అంటూ కాళ్ళమీద పడి క్షమించమని
అర్ధించాడు .అతనివలన ఆశ్రమం మలిన మై౦దని కాళ్ళు లాగేసుకున్నాడు ధర్మ మేథి .ఈ
వింత పరిణామానికి అందరూ నిశ్చేస్టు లై , కస్వ మహర్షికి ఈవిషయం తెలిసి ఉండదని
భావించారు.
ఇంతలో చీకట్లు దట్ట ంగా వ్యాపించగా కస్వమహర్షి మునులవద్ద కు రాగా పర్ణా శనుడు
ఆయన కాళ్ళపై పడి తాను తాపసస్త్రీలను మాతృ మూర్తు లుగా భావిస్తా నని ,తానే
ఎందుకు అరవలేదని దానిబాద తనకెట్లా తెలుస్తు ందని అడిగితే అది ‘’ఇతరులు బాధిస్తే
వంటిది .సత్యం తెలిస్తే ఊరికే ఆరిపో తుంది అని అనునయించి ,విశాలను చూసి ఆమె
లోకం సహిస్తు ౦ది కాని తపస్వులు చేస్తే లోకం నిందిస్తు ంది అని ,ధర్మ మేథి తో
వానర భల్లూ కాలు పర్ణా శనుని ఈడ్చుకొని వచ్చి మునుల ఎదుట పడేశాయి .అతడు
అచ్చగా కస్వ శిష్యుడి పో లికలో ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది .విశాల దుఖం తో
నమ్మకండి .నన్ను రోజూ ఇంటికి పిల్చి ,మునుల ఎదుటే నాశరీరం నిమిరి నన్ను రెచ్చగొట్టి
ముగ్గు లోకి దించి, తనకామ తృప్తి తీర్చుకొంటుంది .ఆ రోజు కూడా నన్ను ఏటి వద్ద
ధ్యానం, జపం తపం అని మీరు కూర్చుంటే మీ భార్యల తాపం ఎలా తీరుతుంది ?స్త్రీలు
శృంగార సౌఖ్యం కోరుకొంటారు .ఈమె భర్త ముసలివాడు .ఈమె లేత తీగ వంటిది .విశాల
రోజు నా పొ ందు సౌఖ్యానికి వచ్చి ఏదో అలికిడికాగా గుట్టు రట్టు అవుతుందని ఇంత కథ
అల్లింది .అందిన ద్రా క్ష పళ్ళను అనుభవించకుండా ఉండే వెర్రి వాడు ఉంటాడా “?అని
లేత అరటి చెట్టు లాగా కుప్పకూలి పో యింది .ఇదంతా కస్వ ముని మౌనంగా
చూస్తు న్నాడు .ఇద్ద రు పర్ణా శనులను చూసి కోపంతో అందులో ఎవరు తన అసలైన
వేసుకొని వచ్చాడని ప్రశ్నించాడు .దానికి వాడు ‘’నువ్వే నా రూపం ధరించి ఇక్కడ మోసం
చేస్తు న్నావు ?’అంటూ కత్తి తీసుకొని అతని తల నరకబో యాడు.మాయావి చేతిని మహర్షి
స్త ంభింప జేసి వాడు మాయంకావాలని కమండలం నీటిని చల్ల గా వాడు
అదృశ్యమయ్యాడు .
ఇంతలో మరో అద్భుతం జరిగింది .ఆశ్రమ నుంచి మరో ధర్మ మేథి ,విశాల చెయ్యి
పట్టు కొని లాక్కొచ్చి అసలు ధర్మ మేథి ని చూపిస్తూ ’’ ఈ రంకు ఎంతకాలం నుంచి
పాపాలు చేస్తు న్నాడని ఖడ్గ ం బయటికి తీయగా కస్వర్షి క్రో ధం తో కమండలజలం చేతిలోకి
వానర ,భల్లూ కాలు వస్తే వాటి విశ్వాసానికి ఒక అరటి గెల ఇస్తే దాన్ని పట్టు కొని రెండూ
తర్జనభర్జన చేస్తు ండగా మరో వింత జరిగింది .ఆమెను రక్షించిన కోతి మళ్ళీ వచ్చి ఆమెను
బుజ్జ గిస్తు న్నట్లు నటించి ఆమె చీర కొంగు లాగటం మొదలు పెట్టి చివరకు బలంగా చీరను
లాగి పారేస్తే కస్వ ముని తన శాటీని ఆమెకు కప్పాడు .ఇది ఆమెను రక్షించిన కోతికాదు
.మాయా పర్ణా శనుడే ఈరూపం లో వచ్చాడు. ఇంతలో అసలైన కోతివచ్చి మాయ కోతి
గుండెలపై తన్నగా అది దిమ్మదిరిగి నేలపై పడి పో యింది .కోతీ ఎలుగు బంటీ రక్షించటం
చేసి ఉంటాడు .దైవ ప్రేరణ చేత ఆమె ఆసమయం లో నదికి వెళ్ళింది .ఈ దో ష పరిహారార్ధం
మనమందరం శ్రీ ఆంజనేయ స్వామి ప్రీత్యర్ధం ఒక మహా యజ్ఞ ం చేద్దా ం .అప్పుడు హనుమ
దయ మనపై ప్రసరించి ఇకపై ఆపదలు రాకుండా చూస్తా డు ‘’అనగానే మునుల
హృదయాలు శాంతించాయి .ధర్మ మేథి పర్ణా శనుడితో ‘’కోపం లో నిన్ను శపించాను .కాని
.దానికీ ఏదో కారణం ఉండే ఉంటుంది ‘’అని ఊరడించాడు .తనవలన నిరపరాధి అయిన
అతనికి ఇంతటి శాపం వచ్చినందుకు క్షమించమని కోరింది .వేదనా భారం తో పర్ణా శనుడు
4 4-రక్షః ఖండం
కాలం గడిచి పో తోంది,చెడు సమసి పో యింది కాని ఆంజనేయ వ్రతంమాత్రం అంతా మర్చే
పో యారు .ఒక రోజుమధ్యాహ్నం ఇద్ద రు జటాధారులు ఆశ్రమం వైపు వస్తూ ,ఎండ వేడి
భరించలేక ,దూరం నుంచే ఆశ్రమ సౌందర్యానికి ముగ్ధు లై ,ఆశ్రమం దగ్గ రకొచ్చి తాము
ధర్మమేథి దర్శనం కోసం వచ్చామని చెప్పగా కస్వ మహర్షి శిష్యులు ఆదరంగా ఆహ్వానించి
సపర్యలు చేసి ,తాము వచ్చిన పని అడిగాడు. వాళ్ళు ‘’ మేము గౌతమీ తీరం లో
ఉంటున్న కవశుడు అనే బ్రహ్మర్షి శిష్యులం .ఆయన బ్రా హ్మణ ఋషికి ,శూద్ర స్త్రీ కి
కలుగుతాయి కాని జన్మవల్ల కాదన్న సత్యాన్ని గ్రహించారు .ప్రా యశ్చిత్త ంగా ఆయన
పాదాలపై వాలి క్షమాభిక్ష అర్ధించారు .ఆయన తనను ప్రా ర్ధిస్తే ప్రయోజనం లేదనీ తనను
పరిశుద్ధు ని చేసిన సరస్వతీ నదిని ప్రా ర్ధించమని చెప్పి తాను ఆ నదికి అభిముఖంగా
మృగ బాధ కు తల్ల డిల్లా డు .కొంతసేపటికి దూరంగా ఒక ఆశ్రమం కనిపిస్తే ప్రా ణం లేచి
జారుకున్నావ్ ‘’అంటూ నానా దుర్భాషలు ఆడింది .మహర్షి కోపంతో ఒక్క తోపు తోస్తే అది
రొచ్చు గుంటలో పడింది .ఆయన కిరాతులను నానా విధాలుగా తిట్టు తుండగా పో లి లేచి
నాయకుడి దగ్గ రకు బంధించి తీసుకు వెళ్లి జరిగింది చెప్పి ఆయనకు శిక్ష వేయమని
కోరారు .
ఏడ్పులతో కహానీ అల్లి చెప్పింది .ఆయన్ను అడిగితె తాను ఇంతవరకు ఆస్త్రీని చూడనే
లేదని ,కస్వమహర్షి తన గురువు అని నిజాన్ని నిర్ధా రించి శిక్ష వేయమని కోరాడు
,వంచకుడు కనుక శిక్ష వేయాల్సిందేనని నని తీర్పు చెప్పారు .దొ ర ధర్మమేథితో పో లిని
పో యి అలానే బంధించారు .
5 5-వ్రత ఖండం
ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న విశాల భర్త వెళ్లి చాలాకాలమైంది ,కవశ మని యజ్ఞ ం లో
శల్యమై కస్వ మహర్షిని దర్శించి తన భర్త కోసం గాలించమని వేడింది .రెండు రొజులు ఓపిక
పట్ట మని ,తర్వాత వెతికిస్తా నని అభయమిచ్చాడు ,రెండవ రోజు రాత్రి ధర్మమేథి అలసి
సొ లసి ఆశ్రమ చేరాడు .భర్త కు సపర్యలు చేసి ,కసవముని యజ్న విశేషాలడిగింది .అతడు
అనుమానం వచ్చి ,చుట్టు ప్రక్కల మునీశ్వరులను సహాయం కోసం బిగ్గ రగా అరుస్తూ
పిలిచింది .వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తే భార్యాభర్త లమధ్య మీరెందుకు అని కసిరాడు .దీనంగా
చాలా వింతగా ఉందని ,అతడు మాయావి అయి ఉండవచ్చునని ప్రా ధేయ పడింది .ఈ
గలాభా అంతా విన్న కసవ ముని అక్కడకు వచ్చి భార్యాభర్త లమధ్య అన్యోన్యత
విశ్రా ంతి తీసుకో ‘’ ‘’అని హితవు చెప్పాడు .ఈ మాటలకు మాయా ధర్మమేథి ‘’నా భార్యను
నేలపై పడ్డా డు .ఇంతలో పూర్వం విశాలను కాపాడిన వానరం ,భల్లూ కంతో అకస్మాత్తు గా
వచ్చివాడి రొమ్ము మీద గుద్దింది .అ దెబ్బకు మాయావి రక్త ం కక్కుకోగా వాడి కాళ్ళు
మాయా రాక్షసులు తమను ఇప్పటికే చాలావిధాలుగా భాధించారు .ఇక ఉపేక్ష పనికి రాదు
ఆలోచించాలి .దుస్ట శక్తు లు విఘ్నం చేసే ప్రయత్నాలు చేస్తా యి .వాటిని తట్టు కుంటూ
మంత్రా లతో ఆహుతులనువ్రేల్చుతూ ఏడు అహో రాత్రా లు ఆంజనేయ యజ్ఞ ం చేశారు .ప్రీతి
చెందిన స్వామి ప్రశా౦తవదనంతో ప్రత్యక్షమవగా మహర్షు లు దివ్య స్తో త్రా లతో ఆయనను
అభయమిచ్చాడు .విశాల వచ్చి స్వామి పాదాలపై వ్రా లి భర్త విషయం రోదిస్తూ ,భర్త
లేకుండా తాను జీవించటం దుర్ల భమని చెప్పింది .ఉన్నట్టు ండి మారుతి అదృశ్యమయాడు
నుగ్గు నుగ్గు చేసి ,తనను విసరి వేయగా తాను ఆశ్రమ లో వచ్చి పడ్డా ను అని వివరించి
హనుమ దర్శనం కానందుకు బాధపడి స్వామిని తనకు వెంటనే ప్రత్యక్షమై తనస్తో త్రా లను
చెప్పటం మొదలుపెట్టా డు .
కొంతకాలం గడిపి ,జనస్థా నం చేరి కుటీరం లో ఉన్నారు .ఒక రోజు శూర్పణఖ వచ్చి’’ రామ
ఖరుడు ఇక్కడ రావణ ప్రతినిధిగా పాలిస్తు న్నాడు .వాడి తమ్ముడు దూషణుడు .ఇద్ద రూ
తింటారు .వాళ్ళతో స్నేహం మీకు క్షేమం ‘’అన్నది .రాముడు ఉదాసీనంగా విని దైన్యం తో
ఉన్నట్లు నటించి ‘’మాకు మేలు చేశావు .పాముల కాళ్ళు పాములకే తెలుసు .వాళ్ల కి ఎలా
చేసయ్యి
ె .రోజుకో మహర్షిని చంపి నీకు కానుక ఇస్తా .రోజూ విప్పకల్లు తాగి సుఖాలలో
తేలిపో దాం .పొ ట్టి కురూపి సీతతో ఇంతకాలం ఎలా కాపురం చేశావ్ ?దీన్ని మింగేసి
మనకు అడ్డు లేకుండా చేస్తా ‘’అని ఆమెపైకి దూకబో యింది .సీత భయకంపితురాలవ్వగా
విషయం చెప్పింది .వాళ్ళు అత్యంత రౌద్రం తో సేనా సమేతంగా వచ్చి రాముని పై పడితే
అరణ్యమంతా గాలిస్తు ంటే జటాయువు ఆమె వృత్తా ంతం చెప్పి మరణిస్తే అతనికి అగ్ని
రాముడికి స్నేహం నేనే మంత్రిగా కలిగించాను .రాముడు సప్త సాలాలను భంజించి ,వాలిని
చంపాడు .సుగ్రీవాజ్ఞ ప్రకారం నేను సముద్రం దాటి లంకను చేరి సీతామాతను దర్శించి
అపార వానర భల్లూ క సేనతో రామ లక్ష్మణులు దక్షిణ సముద్ర తీరం చేరారు .దారి
ఇమ్మని సముద్రు నికోరి ఇవ్వకపో తే ప్రా యోపవేశం చేసి చివరికి బ్రహ్మాస్త ం్ర సంధించగా
సముద్రు డు ప్రత్యక్షమై రాముని శరణు వేడాడు .ఆ అస్త్రా న్ని రాముడు ద్రు మ కుల్యం పై
,యుద్ధ ం చేసి రావణ ,కుంభకర్ణ ,ఇంద్ర జిత్తు లను జయించి ,విభీషణుడికి,పట్ట ం కట్టి
,సీతాదేవితో అయోధ్యకు వచ్చి పట్టా భి షిక్తు డు అయిన సంగతి మీకు తెలిసిందే ‘’అన్నాడు
హనుమ .
మళ్ళీ చెప్పటం ప్రా రంభించి ‘’రామ రావణ యుద్ధ ంలో ఒక రోజు రావణుడు మయుడు
తానె ముందు నిల్చి దశ కంఠుడితో తలపడ్డా డు .శక్తి అతని బాణాలన్నిటినీ తుత్తు నియలు
,సూర్యోదయానికి ముందే వాటిని తీసుకురమ్మని రాముని చేత ఆజ్ఞా పి౦ప బడి నేను
బయల్దే రాను .నన్ను ఆపటం ఎలాగా అని రావణుడు ఆలోచించి ,మారీచాశ్రమం చేరి
వాడికొడుకు కాలనేమి నిమచ్చిక చేసుకొని నాపైకి పంపాడు.వాడు ద్రో ణాద్రి చేరి అక్కడ ఒక
మారుతి .
7 7-విజయఖండం
కొనసాగిస్తూ మారుతి ‘’నేను ఏమీ తెలీనట్లు కపట ముని దగ్గ రకు వెళ్లి నిలబడ్డా ను .వాడు
మాయమాటలతో ఇప్పుడు ద్రో ణాద్రికి వెళ్లి మూలికలను తీసుకొని లంకకు వెళ్ళే సమయం
లేదని ,బ్రహ్మ తనకు మృత సంజీవని మంత్రమిచ్చాడని ,దాన్ని అర్హు డికి ఇవ్వాలని
ఎదురు చూస్తు న్నానని గురు దక్షిణ చెల్లి ంచి మంత్రా న్ని పొ ందమని చెప్పాడు .నేను
వెంటనే ‘’ఇదే రా గురుదక్షిణ’’ అంటూ వాడిని ముష్టి ఘాతాలతో చావబాది కాళ్ళు పట్టు కొని
గిరగిరా తిప్పి సముద్రమధ్యం లోకి విసిరేశా .కాని వాడు రసాతలందాకా మునిగిపో యి
మళ్ళీ వచ్చి నామీద పడ్డా డు .నేను భీకరంగా ఒక పిడి గుద్దు గుద్ద గా వాడు
మాయమయ్యాడు .ఇంతలో సుగ్రీవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి ‘’మిత్రమా!యుద్ధ ం
లో రావణుడు చచ్చాడు ,లక్ష్మణుడు మూర్చనుంచి తేరుకున్నాడు .శ్రీరాముడు త్వరగా
నిన్ను తీసుకు రమ్మన్నాడు’’అని చెప్పాడు .ఇదివరకెన్నడూ అతడు నన్ను మిత్రమా అని
సంబో ధించలేదు .ఆశ్చర్యమేసి౦ది నాకు .ఇదీ మాయలో భాగమే అని గ్రహించి ‘’నీ
కాలి వ్రేలోకటి తెగి౦ది కదా. అయిదు వ్రేళ్ళూఎలావచ్చాయి ?’’అని అడిగి తే
‘’రామానుగ్రహం వల్ల ‘’అన్నాడు వాడు. అనుమానం మరింత బలపడి ,వాడిని ఒక్కతాపు
తన్నాను కాలితో .వాడు చిరునామాలేకుండా పారిపో యాడు .ఇంతలో సింహరూపం లో
వచ్చి నాపై దూకాడు .నేను నాపద్ధ తి ప్రకారం బొ టన వ్రేలు అంత అయి దాని కడుపులో
దూరి శరీరం పెంచి చీల్చేశాను .పీడావిరగడ అయి౦ద నుకొంటే కాలనేమి రూపం లో వాడు
నాపై కలయబడ్డా డు .నేను శ్రీరాముని స్మరించి వాడి రెండుకాళ్ళు పట్టి వెయ్యి సార్లు
గిరగిరా తిప్పి విసిరేస్తే వాడు సముద్రం లో పడ్డా డు .కాసేపు చూసి ఇక వాడు రాడని
గ్రహించి ద్రో ణాద్రికి వెళ్లి దాన్ని పెకలించి తీసుకొని వచ్చి సౌమిత్రిని కాపాడి రాముడికి ఊరట
కలిగించాను . మిగిలినకథ మీకు తెలిసిందే .మళ్ళీ చెప్పాల్సిన పని లేదు .ఇక ఇప్పుడు
మునులారా మీమీ పూర్వ జన్మ వృత్తా ంతాలను మీకు వివరిస్తా ను ‘’అని ఆంజనేయుడు
కస్వాది మునీశ్వరులతో అన్నాడు .
8 8-ప్రతిష్టా ఖండం ‘’
కస్వాది మహర్షు లతో శ్రీ ఆంజనేయస్వామి ‘’ప్రతి దానికీ ఒక కారణం ఉంటుంది .ఒక్కోసారి
పర్ణా శనుడు .రామ బాణం తో చనిపో యిన మాయామృగమైన మారీచుడే నేటి కస్వమహర్షి
అయినా సంసారకూపం లో పడి గిలగిలా కొట్టు కొంటున్నాము .మా అజ్ఞా నాన్ని మన్నించి
నువ్వు ఇక్కడే అర్చామూర్తిగా వెలసి మా అందరికి మార్గ దర్శనం చేస్తూ ఉండు .నువ్వు
సామ్రా జ్య యశో విభూషణుడు శ్రీ కృష్ణ దేవరాయల కు అక్షరాభ్యాసం చేస్తా డు .తిరుపతి శ్రీ
వేంకటేశ్వర స్వామి సన్నిధిలో తపస్సు చేస్తూ రామభక్తి ప్రబో ధిస్తూ ,హైందవ ధర్మ వ్యాప్తి
,నిట్ట నిలువుగా చీలి ఉన్న పెద్ద బండరాయి వద్ద వేపపుల్ల చిగిర్చిన చోట నావిగ్రహాన్ని
సుందరంగా నిర్మించి జన్మ ధన్యం చేసుకొంటాడు . చీలిన రాయి దగ్గ ర నిర్మించటం చేత
దీనికి ‘’నెట్టికల్లు ‘’అనే పేరు కూడా వస్తు ంది .పూజారులను, మంగళ వాద్యాలను ,నిత్య
ధూప నైవేద్యాలకు ఏర్పరచి నిత్య శోభతో ఆలయం వర్దిల్లేట్లు చేస్తా డు .శ్రా వణమాసం లో
ఈఆలయ ప్రా ంగణం లో నిద్రించిన వారికి నేను స్వప్న దర్శనం కలిగించి ,వాళ్ల కోరికలు
తీరేదీ ,లేనిదీ తెలియ జెపుతాను .మిగిలిన కాలాలలో మూడు రాత్రు లు ఇక్కడ నిద్ర చేసే
వారి కలో కనిపించి వారి కోరికలను నెరవేరుస్తా ను .భూత ప్రేత పిశాచాది బాధలను
కొంగు బంగారమై ఉంటాను .పెద్ద పెద్ద చెప్పులు కుట్టించి గోపురం పైన ఉంచిన వారికి
.నా ఈ కసాపుర క్షేత్ర మాహాత్మ్యాన్ని రాసిన , భక్తితో పఠించిన, ఉపన్యసించిన స్తు తించిన
వారందరికీ సర్వ శుభాలు సకల దిక్కులా దిగ్విజయం కలుగ జేస్తా ను ‘’అంటూ శ్రీ
చివరిపద్యాలు –
తరళ దరహాస ,శ్రీ కసాపుర నివాస –అఖిల భక్తా వన ధ్యేయ ఆంజనేయ ‘’.
అవనిజా ప్రా ణదాయ ,తుభ్యం నమోస్తు –శత సహస్రా ర్క తేజాయ ,కేసరి తనూజ
తరళ దరహాసాయ ,శ్రీ కసాపుర నివాసాయ –అఖిల భక్తా వన ధ్యేయ ,ఆంజనేయ ‘’.
సమాప్త ం
కొసమెరుపు –ఈ చివరి భాగం రాస్తు ండగా ఇప్పుడే రేపల్లె నుంచి సాహితీ వాచస్పతి
ఉపన్యాస చతురానన,కసాపుర క్షేత్ర మాహాత్మ్యం కవి , డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు
చేసి చెబుతానని ,నా సాహితీ వ్యాసంగం వైవిధ్య౦గా ఉన్నదని మెచ్చారు .నేను వెంటనే
వారితో ‘’మీ కృష్ణ రాయ విజయ ప్రబంధం ‘’పై తుమ్మపూడి వారి సమీక్షను అంతర్జా లంలో
రాసి అందరికీ తెలియ జేశాను .మీ కసాపుర క్షేత్ర మాహాత్మ్యం చివరి ఎపిసో డ్ రాస్తు ండగా
మీరు ఫో న్ చేయటం నాకు మహద్భాగ్యంగా ఉంది .హనుమ మనిద్ద రికీ ఇలా సాహితీ
పఠిస్తో ంది .’’ అన్నాను .వారు చాలా సంతోషిస్తూ ‘’రాయ ప్రబంధం ద్వితీయ భాగం ‘’కూడా
పూర్త యింది అచ్చులో ఉంది .రాగానే మీకు తప్పక పంపుతాను ‘’అని తమ పెద్దమనసు
ను ఆవిష్కరించారు .
1 విజయ ప్రబంధం
సాహితీ వాచస్పతి’’ ,’’ఉపన్యాస చతురానన’’ డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి రాయ
ప్రబంధం లో తొమ్మిది ఖండాలలో నేటి దుస్థితి తోబాటు ,ఆనాటి ఉత్కృష్ట స్థితీ వర్ణించారు
.వీరి పద్య వ్యధ కళాతపస్వి విశ్వనాథ్ తనదైన శైలిలో తీసిన శంకరాభరణం ,స్వర్ణకమలం
,వంటి చిత్రా లలో భక్తీ , రక్తి ,భుక్తి నిచ్చే భారతీయ దివ్య కళామూర్తు లు ,నాట్యం ,సంగీతం
వంటి మహో న్నత విద్యలకు నేటి కాలం లో పట్టిన దుర్గ తి ,వ్యతిరేక సంవిదానకం అంటే
కాంట్రా స్ట్ ద్వారా చూపించిన రీతి మనకు తెలుసు .అదే దృష్టితో మొవ్వవారి వ్యధను
కూడా చూడాలి కూచి పూడినాట్య౦ లాంటి తెలుగు భాషా మాధుర్యం
గా౦భీర్యాదులున్నపద్యం తెలుగు సరస్వతికి కిరీటం అంటారు డా తుమ్మపూడి వారు –
అవటం బాధాకరమే అన్నారు తుమ్మపూడి .తిక్కన్న గారి భాషలో రాజరికపు ఠీవి ఉంటె
,రాయల భాషలాగా ,ఎర్రన హరివంశం లోని అమాయక పల్లె టూరి తెలుగు తీపి
కనిపిస్తు ంది .దీనికి వ్రేపల్లె లో యాదవుల వర్ణన హరి వంశం లో కనిపిస్తు ంది .అందుకే ఈ
కవి ‘’గ్రా మీణ ప్రజాలు మాటలాడు కొను వాగ్వరాశిలో’’ ,అని , ‘’పల్లె ను వీడి వచ్చి
పలువర్షములైనది ‘’లోను ‘’వారక ఆంగ్ల తెల్గు పదబంధము లేర్పడి సంకరంపు ‘’అని బాధ
పడ్డా డు .గ్రా మీణ భాషా మాదుర్యమంతా వాడి హృదయ నైర్మల్య వ్యక్తీకరణమే .ఇదిపో వటం
యాంత్రిక మానవ సమాజావిర్భావం .విశ్వనాథ వేయిపడగలు లో ధర్మారావు ‘’మానవ
సమాజం పో యి ,దానవ సమాజం వచ్చింది ‘’అని బాధ పడినట్లు గానే .’’మనిషిలో
అమాయికత్వం పో రాని దివ్య ద్రవ్యం .అది ఉంటె సృష్టి అంతా అందాలరాశిగా
ద్రస్టవ్యమౌతుంది .పో యిన స్థితి మనం చూస్తు న్నాం ‘’‘’అంటారు తుమ్మపూడి .
‘’ ఈభావన ఉన్నకవి వృషాద్రి పతి గారు .తాను కాలపురుషుడు అన్న ఎరుక ఉన్నవాడు
ఈయన ద్వాదశ ఉపనిషత్తు లను పద్యాల్లో బంధించిన ప్రజ్ఞా శాలి .వంశావతార ఘట్ట ం లో
ఇదంతా మనకు తెలుస్తు ంది. వారసత్వం గా వైష్ణవ మత కవితా విద్య సంక్రమించినవాడు
కనుక కాలభావన మహా ఉదాత్త ంగా చేయగలిగాడు ‘’అని మెచ్చారు తుమ్మపూడి
.భారతీయ రాజపరంపర పొ ందిన అపజయాలు మనదేశం పొ ందిన దౌర్భాగ్య స్థితి కి
మూలం ఈ కాలమే అని వ్యంగ్యార్ధకంగా చెప్పారు .కథలోవిద్యారణ్య స్వామి విజయనగర
స్థా పనకు ,శంకు స్థా పన ముహూర్త ం నిర్ణయించటానికి ,,దానిలోని లోపానికీ ఈ
కాలమూర్తిఖండిక ‘’వ్య౦జకం ‘’అని జరుగబో యే దానికి ఇక్కడే బీజాలు వేశారని ఆచార్యశ్రీ
వివరించారు .
ఇష్ట దేవతా స్తు తిని కవి తెలుగు రాయలతో ప్రా రంభించటం పరమ ఔచిత్యం .కావ్య
వస్తు వు విజయనగర ప్రభువు ఆముక్త మాల్యదా మహా కావ్య నిర్మాత శ్రీ కృష్ణ దేవరాయల
కథ .ఇతడేకన్నడ రాయడు .ఈకన్నడ రాయడు వచ్చి ‘’తెలుగు రాయని ‘’దర్శనం
చేయటం చేత ఆ మహా ప్రబంధం మనకు దక్కింది .విశ్వనాధ వారి ‘’ఆంద్ర ప్రశస్తి ‘’ఖండ
కావ్యం శ్రీకాకుళస్వామి సంకీర్తనతోనే ప్రా రంభమైంది .అతడే మొదటి చక్రవర్తిగా శ్రీకాకుళం
రాజధానిగా తెలుగు మహాసామ్రా జ్య నిర్మాతగా ప్రసిద్ధు డైనాడు .కనుక ఎవరు ఆంధ్రు ల
చరిత్ర రాసినా ముందుగా శ్రీకాకుళస్వామి కి నమస్కరించాల్సిందే .ఆయనకు ప్రధమ
తాంబూలం సమర్పించాల్సిందే .అందుకే ఈ మహాకావ్య ప్రా రంభం పరమ ఔచిత్యంగా ఉంది
అన్నది .ఇందులో సీతాదేవి ప్రా ర్ధన అచ్చ తెలుగులో చేశాడుకవి –కారణం ఈ కవి
కూచిమంచి తిమ్మకవి అచ్చ తెలుగు రామాయణానికి వ్యాఖ్యానం రాసి ప్రచురించాడు. .
‘’జన్నపు నేల దున్ను తరి జక్కని బంగరు పెట్టె బుట్టి ,పెం –పన్నుగ దండ్రిపేర నలరారెడు
రేని బిడారు నందు ,దా
విన్నను వొంది ,బేసి కను వేలుపు వింటిని ద్రు ంచి నట్టి రా –మన్నను బెండ్లి యైన
జవరాలిని గొల్చెద,నేల బుట్టు వున్’’ అనిశ్లా ఘించారు తుమ్మపూడివారు మొవ్వవారిని .
గోదా దేవిని ముందు స్తు తించాడు కవి .కాని ఆమె కన్నా ముందు తరంవాడు
నమ్మాళ్వా రున్నాడు .అయినా గోదాదేవినే ముందు పేర్కొన్నాడు .కారణం పన్నిద్ద రాళ్వా
ర్ల కుముద్దు ల కూతురట ఆమె అందుకనిట.అంతే కాదు అ కల్ప వృక్షానికి చిటారు కొమ్మన
పూచిన పూవట ఆమె .ఇతర ఆళ్వార్లు నిద్రపో తుంటే ,స్వామి వచ్చి తట్టిలేపితేనే వాళ్ళు
లేచారట .కానీ గోదా దేవి తానే నిద్రించే స్వామిని లేపి ‘’స్వామీ !నేను వచ్చాను ‘’అన్న
యోగ్యురాలట .అదీ ఆమె విశేషం .అందుకే ఆళ్వార్ కంటే ఈమెనే ముందు స్తు తించారు
వృషాద్రిపతి కవి.ఆళ్వార్ల భక్తి సంప్రదాయానికి ఈ తల్లి తత్వ దర్శనం ప్రసాదించటం మరో
విశేషం కూడా ,యతీంద్రు ల వారి స్తు తి చేసి ఆపేశారు కవి .అంటే గోదా స్తు తి తో
ప్రా రంభమైన ఆళ్వార్ల సంప్రదాయం భగవన్ రామానుజుల స్తు తి తో సమాప్త మైంది అని
విశ్లేషించారు తుమ్మపూడివారు .ఇది ఔచిత్యవంత౦గా ఉన్నదన్నమాట .పూర్వ కవులను
స్తు తి౦చటమేకాడు ,వర్త మాన ,భవిష్యత్ కవులకూ కుసుమాంజలి సమర్పించి
గౌరవించారు విశాల హృదయుడైన ఈ కవి .
రాయాల్సిన కావ్యం మహా విస్త్రు తమైనది .కలంపట్టు కొంటే భావం రాక ,తగిన శబ్ద ం తట్ట క
గిజగిజలాడాడు కవి. ఇలాంటి అనుభవమే తిమ్మనకవికి పారిజాతాపహరణ కావ్యం లో
జరిందని చెప్పారు విశ్లేషకులు .ప్రతిభ అంటే శబ్ద స్పురణం .భావానికీ సందర్భానికీ
తగినట్లు శబ్ద ం తన౦తట తాను స్ఫురించాలేతప్ప ప్రయత్నం వలన సాధ్యమయ్యే
పనికాదు అది .ఈ విషయం లో ‘’ధ్వన్యాలోకం ‘’కూడా –‘’తదర్ధ వస్తు
నిష్య౦దమానా మహితాం కవీనాం ఆలోక సామాన్య మభి వ్యనక్తి ‘’చెప్పినట్లు గుర్తు
చేశారు వ్యాఖ్యాత .ఇదంతా దానికోసం తపన .ఇది అశక్త త కాదన్నారు .పదబ౦ధం
,సమాస సంపద ,భావాలు ,సన్నివేశ కల్పన,సరసత అన్నీ ప్రతిభతో జని౦చేవే అని
పిండితార్ధం ,పండితార్ధం కూడా .’’ఇది యొక కావ్యమా ?పద బంధ గతి లేదటంచు మిక్కిలి
ఈసడించు వాడొ కడు ‘’అన్నకవి పద్యం ప్రభావతీ ప్రద్యుమ్నం లో ‘’శబ్ద సంస్కార మెచటను
జారగ నీక ,పదమైత్రి అర్ధ సంపదల బొ ంద ‘’పద్యాన్ని స్పురణకు తెస్తు ౦దన్నారు
వ్యాఖ్యాత .అసలు ప్రతి వర్త మాన కవి లోనూ ప్రా చీన కవి వాక్య భావ సంపద
దో బూచులాడటం సహజం అన్నారు .పురాతన సంపద ఆధారం గానే వర్త మాన కవితా
సౌధ నిర్మాణం జరుగుతుందన్న సత్యం చెప్పారు .కవివేరు, స్పురణ వేరు .అందుకే ‘’కవి
+త్వం ‘’అన్నారు .కవి వేరు అతనికి తోడుగులాగా ఉన్న సమాజం లోని వ్యక్తి వేరు
.ఇదంతా కవికి తెలుసా ?అంటే వాడికీ రహస్యం తెలియదనాలి అన్నారు ఆచార్యశ్రీ
.’’పిన్నటనాడే రాయ పృధివీ పతి వృత్త ము వింటి భక్తి సంపన్నత ‘’అనే పద్యం చూస్తే
రాయలకథ చిన్ననాటి నుండే వింటూ కవి దానిలో ఊరిపో యాడని భావించాలి
.’’పద్యాలనడ్డి ని దుడ్డు కర్రతో విరిచేస్తా ను’’ అన్న కవి’’ నడ్డి విరిగి చతికిలబడటం’’
,ఆయన నమ్మిన సిద్ధా ంతం దుంప నాశనం అవటం ,ఆయనకాలం లోనే
విచిత్ర ఛందో మయ కావ్యాలే రావటం ,’’ఛందశ్శిల్పం ‘’వంటి అద్భుత సిద్ధా ంత గ్రంథాలు
రావటం జరిగిందని తుమ్మపూడివారు గుర్తు చేశారు ‘’మనిషినీ ,అతని ఊహా వైచిత్రినీ
నువ్వు తయారు చేసుకున్న శోధన నాళిక (టెస్ట్ ట్యూబ్ ) లో బంధించలేవు.నువ్వు
ప్రమాణం కాదు .అలాంటి సిద్ధా ంతాలన్నీ పది లేక ఇరవై ఏళ్ళు తిరక్కుండానే గతించి
పో వటం చరిత్ర చాటిన సత్యం ‘’’అని హెచ్చరించారు కూడా . ఈ కవి అందుకే ఇలా అన్నారు
–
గ్రా లవు రోతగ గ్రొ త్త వి –కాలేవు సమస్త ములను ఘనతర శుభముల్ ‘’
‘’పద్య విద్య ‘’అనే మాట ఋషి కల్పుని పవిత్రమైన నోట బుట్టినది ‘’అని అందరూ
గ్రహించాలి అని హితవు చెప్పారు .
ఈ కావ్యం లో కవి కుల ప్రసక్తి గురించి చర్చించి ,ఈ వింత జాడ్య౦ వలన ద్వేషాగ్ని
విజ్రు ంభించి సమాజం చిన్నా భిన్నమౌతోందని ,కులం పో వాలి అని నినాదాలు చేస్తూ నే
దాన్ని రాజకీయనాయకులు పెంచి పో షిస్తు న్నారనీ ,దాని ప్రసక్తి రాయల విషయం లో
అప్రస్తు తం అని తేల్చారు కవి తాను రాసిన అర్ధవంతమైన పద్యాలలో –
కాక తీయ సామ్రా జ్యం విచ్చిన్నం కావటానికి కారణం రెడ్లూ ,వెలమలు వేరుకావటమే అని
చరిత్ర చెప్పిందీ ,ఈ కావ్యమూ అదేచప
ే ్పింది .వీళ్ళిద్ద రూ పరస్పరం సహకరించుకొని ఉంటె
అంతటి కాకతీయ సామ్రా జ్యం విచ్చిన్నమయ్యేది కాదు .పీఠిక లోనే కావ్యవస్తు వును
నిక్షిప్త ం చేశారు కవి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-7-18 –ఉయ్యూరు
అందులోకొన్ని-
చరితన
్ర ు లేక లోకాన్ని కావ్యంగా పరిణమింప జేయటం ,రసలోకాలలో విహరి౦పజేయటం
లేదా రసమయ తనువుగా ఆవిష్కరింప జేయటం ఎలా ?ఇది కవి సమస్య .దీనికి మార్గ
దర్శనం చేసింది ప్రా చీనకవులే .రామకథ భారతం చరితల
్ర ే .అంటే ఒకప్పుడు జరిగిన
కథలే.కల్పనలు కావు ,వాటిని కావ్య వస్తు వుగా మలచటం ,శిల్పించటం ఎలా ?
ఆకావ్యాలతో మనకు అనుబంధం ఉంటేనే తెలుస్తు ంది అన్నారు తుమ్మపూడి .రాయలు
పొ ట్నూరి దగ్గ ర నాటించిన విజయ స్థ ంభం 1516 మార్చి నాటి చరిత్ర .దాన్ని అల్ల సాని
పెద్దన ‘’అభిరతి కృష్ణ రాయడు జయాంకములన్ లిఖియించి ,తాళ స-న్నిభముగా
పొ ట్టు నూరి కడనిల్పిన కంభము ‘’పద్యం లో శిల్పీకరించాడు .ఇందులో
మొదటిరెండుపాదాలు చరిత్ర .ఇది భౌతికం .దీన్ని కవి తన మహా దర్పణం అంటే పట్ట కం
లో ప్రతి బింబింపజేసి ,తనభావనలో దానిని రంగరించి వక్రీభ వింప జేయటం వలన –
సూర్యకిరణం స్పటికం అంటే పట్ట కం ద్వారా పరివర్త న పొ ంది సప్త వర్ణా త్మక ఇంద్ర ధనుస్సు
అయినట్లు కవిత్వమైంది అన్నమాట .కావ్యం లోకం తో ఎక్కడ విడిపో తోంది ?రెండిటికీ
మధ్య సరిహద్దు రేఖ ఏమిటి ?సాధారణ దృష్టి వాస్త వికంగా వస్తు సంబందియే .త్రిదశాత్మక
వస్తు వే .కవి భావన సరస్వతీ రూపం .స్ఫురణ ప్రతిభామయం కనుక ఆవస్తు వును
రసమయం చేసి ఆవిష్కరిస్తు ంది అన్నారు ఆచార్య .ఈ రస దృష్టికి వ్యక్తీకరణయే, శబ్ద ౦
మొదలైనవి . వ్యావహారిక శబ్ద ం వేరు ,కావ్య శబ్ద ం వేరు.అంటే భావనమాత్రమే తప్ప
భౌతికంకాదు అని వివరించారు .గడ్డిపరక అందరికీ గడ్డిపరకే .కానీ కవికి అది మహాకావ్య
వస్తు వు .అది కవికి చిత్రకారుడికి ఒక రసవద్వస్తు వుగా ,చిత్ర వర్ణా త్మకంగా గోచరిస్తు ంది
.భక్తు డికి అదే ఆత్మపదార్ధంగా భాసిస్తు ంది . మొవ్వకవి గారికి ఈ సమస్యే ఎదురైంది
.చారిత్రిక పద్య కావ్య రచన సంక్లిష్టం అనిపించింది అందులో విఘాతాలు ఎక్కువ
.సత్యాలు, అసత్యాలూ ఎదురౌతాయి .దేన్ని తీసుకోవాలనే సందిగ్ధత ఏర్పడుతుంది .ఒక్కో
గ్రంథం ఒక్కో రీతిగా చరితన
్ర ు రాయటం కవికి ఇబ్బంది కలిగించేవిషయం .దీనికి
విరుద్ధ ంగా ప్రజాబాహుళ్యంలో అనుస్యూతంగా వచ్చే చరిత్ర కూడా లెక్కకు తీసుకోవాల్సి
వస్తు ంది .దీనికి ఉదాహరణ తాజమహల్ .ఓక్ అనే చరితక
్ర ారుడు అది శివాలయం అని
నిరూపించాడు .కనుక చరితక
్ర ు వాస్త వానికి సరైన సరిహద్దు ఉండదు .విజయనగర
సామ్రా జ్యం పై అనేక ఉద్గ ం్ర ధాలు వృషాద్రి పతి గారు మధించారు .విజయనగరసామ్రా జ్య
స్థా పనకు విద్యారణ్యు లవారు పల్ల కీలో వచ్చినట్లు కవి రాశారు .అది ఆనాటి ప్రయాణ
సాధనం గా భావించాలి .అంతేకాదు దీనికి ఆధారంగా ఒక చిత్రం హంపీ విరూపాక్ష
దేవాలయం గోడ లోపల కనిపిస్తు ౦దికూడా. ఈ బొ మ్మే కవిగారి పద్యానికి ఆధారమైంది
అన్నమాట .దీనినే కావ్యాన్వయం అంటారని విశ్లేషించారు కోటేశ్వరార్యులు.కాని చదువరికి
ఆ చరిత ్ర విస్మ్రుత మయింది. అసలు విజయనగర చరితన
్ర ే ‘’విస్మృత సామ్రా జ్యం –‘’ఎ
ఫర్గా టెన్ ఎంపైర్’’ అన్నారు కూడా
5 విషయాలు
మొవ్వవారి కావ్యం లోని వర్ణా లను విశ్లేషిస్తూ ఆచార్య తుమ్మపూడి కొన్ని విషయాలు
స్పృశించారు .’’కావ్యం వర్ణనాత్మకం కావటం వలననే ప్రా ధాన్యం పొ ందింది .ఇందులో కవి
భావనాశాక్తీ ,అలంకారాలు ఔచిత్యం ఉంటాయి దీనికి ‘’తొడుగు ‘’గా పద్యం ఉంటుంది
.శబ్దౌ చితి –ప్రౌ ఢ సమాస కల్పనా మొదలైనవి అంగాలు .వీటిని విడివిడిగా చూస్తూ
,అన్నిటినీ సమన్వయము చేయటమే విమర్శ శాస్త ం్ర ,కళా ఔతుంది .విశ్లేషణ శాస్త ్ర
సమన్వయమే కళ.ఆనెగొంది ,విజయ నగర౦ మొదలైన నాలుగు నగర వర్ణనలున్నాయి
రాయకావ్యం లో .అనేక రాజవంశాల చరిత్ర త్రవ్వి పో శారుకనుక నగర వైవిధ్యం తోబాటు
,వర్ణనా వైదగ్ది కూడా అవసరమౌతుంది .ప్రా చీనకావ్యాల్లో ఉన్న వర్ణనలకు ఏమాత్రం
తీసిపో కుండా ఈకవి వర్ణనలు ఉత్క్రుస్ట ంగా చేశారు .
జ్జ ్వల సౌఖ్యంబుల జొక్కె భూమి ,ప్రజ విశ్వాసంబుతో ,మంత్రి వ –ర్యులు సామ్రా జ్య
మహాభి వృద్ధి కొరకుద్యోగింప నుత్కంఠ తోన్.’’
‘’ఆరవీడు వంశం ‘’లో’’ ఫాదర్ హీరాన్ ‘’’’ఆనాటి ప్రజలు రాత్రిళ్ళు గుండెపై చేయి వేసుకొని
ఆరుబయట నిర్భీతితో నిద్రించేవారు ‘’అని రాసిన చారిత్రిక సత్యాన్ని వృషాద్రి పతికవి
స్త్రీపరంగా అన్వయించి రాసాత్మక౦గా చెప్పారు –
‘’
6 రాయ కావ్యం
మాసిపో వటం దుఃఖ కారకం .ఇలా ఘట్టా నికి తగిన ఔచితిని పాటించి వర్ణించటం కవి
ప్రతిభకు నిదర్శనం .చివరి ఆశ్వాసం లో చెప్పిన ఒక వృద్ధు రాలి కథ లో కృష్ణ రాయలకు
విషమిచ్చి చంపమమని నరసనాయకుని పెద్ద భార్య పురమాయిస్తు ంది .అ ముసలి రోజూ
రాయలకు తనచేత్తో పాలు ఇవ్వటం రివాజు .ఆ రోజు బయటి ప్రపంచం లో దుర్దినం అంటే
ముసురు పట్టిన రోజు .ఆమె మనో వ్యధను వర్ణిస్తూ కవి చెప్పిన పద్యం గుండె లోతులను
తాకుతుంది –
ఇక్కడ దుర్దశ శబ్ద ం సాభిప్రా యంగా ప్రయోగించాడు కవి .అది ఆమె మనసులోని చింతా
దుర్దినం అన్నారు తుమ్మపూడి .లోపలి జగత్తే ,మనస్సే బాహ్య జగత్తు గా
పరిణమిస్తు ందట.’’మతిలో ఎంతో గతిలోనూ అంతే ‘అని తేల్చి చెప్పారు ఆచార్య .
నగర వర్ణలలో కవి చాలా సూక్ష్మా౦శాలూ దర్శించటం ఆశ్చర్యకర విషయం .ఇదే కవి
విశాల పఠన పరిస్ధితికి చెందిన విషయం .పాఠకుడు కూడా భావుకుడు కాకపొ తే ఆ
విషయం గ్రహించలేక జారిపో తుంది .
వరంగల్లు ను మహమ్మదీయులు వశం చేసుకున్నాక అక్కడ మసీదు కట్టించారు .దీనికి
ఆధారం క్రీడాభిరామం అంటారు తుమ్మపూడి .యుద్ధ వర్ణనలను వీర రౌద్ర రసాత్మకంగా
రచించి చరితక
్ర ు మెరుగులు దిద్దా రు .అల్లా ఉద్దీన్ ఖిల్జీ -హరిపాల దేవుని రాజ్యం
ఆక్రమించినపుడు ఆనేగొందే ఘట్ట ం ,ద్వారకాసముద్ర ఆక్రమణ ఘట్టా లను భిన్నభిన్న
రీతులలో కవి వర్ణించారు .అంటే మొనాటమి తప్పించారన్నమాట .యవనుల క్రూ ర
కృత్యాలను కవి –
గొంతులు కోసి చంపి ,మది ఘూర్ణిల వేదన వారి దేహముల్ –సుంతయు గానరాని విధి
జొప్పడ జేసెను నగ్నికాహుతిన్ ‘’
స్త్రీలను దారుణంగా చంపిన చోట రౌద్రం కరుణరసం ద్వారా ద్ధ ్వనితమఔతు౦ది .-‘’రౌద్రా త్తు
కరుణోమతః ‘’అని నాట్య శాస్త ం్ర చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఆచార్యశ్రీ .
‘’ఘోర తుఫాను తాకిడికి గోంపలు, కోళ్ళును గూళ్ళు బో యి ,దు –ర్వారత గాటి నేల
వలె,బాడయి పో యెను ,ఊళ్లు కూళ్ళు ,క-
న్నీరును గూడ నింకి గరుణి౦చెడు నాథుడు లేక ,లేవగా-నేరక ఆస్థి పంజరపు నీడలుగా గ
నిపించి రెల్లరున్’’.
ఈ పద్యం రిఫరెన్స్ 1974 దివిసీమ ఉప్పెన స్పూర్తి కావచ్చు .’’మహనీయ దేవతా గృహ
శిల్ప సౌందర్య –మఖిలంబు బాడయ్యె నడగు బట్టి ‘’అంటూ నాశనమైన సంపద
స్వరూపాన్ని తెలియజేశారు కవి .’’దిక్కుమాలిన కాలంబు వెక్కి రింతగా ఉన్నది ‘’అనే
ఉపమ చాలా దయనీయ స్థితికి కట్టిన ఫో టో ఫ్రేం .
‘’
7 తురక
తురక రాజులాక్రమించిన ప్రా ంతాలలో వారి పైశాచిక పాలన ,చేసిన పాపాలు కళ్ళకు
కట్టినట్లు వర్ణించారు మొవ్వ వృషాద్రిపతి కవి గారు –
జుట్టు పై బన్ను ,కట్టిన బట్ట పన్ను –బొ ట్టు పై బన్ను ,మెడ తాళి బొ ట్టు పన్ను
ర్హత ,శక్తిన్ మనమే సదా మనల రక్షించు కోనెంచి యు –ద్యతమై పో రిన ,సంశయింపక
విరూపాక్షుండు తోడయ్యె డున్’’
హరిహర రాయలు రాజయ్యాక అతని ధర్మ శాసనం ప్రవచించిన పది పద్యాలు అతని రాజ్య
పాలనా విధానానికి దర్పణంగా నిలిచాయి .ఇది చరిత్ర కావ్యం .శృంగారానికి చోటు ఉండదు
.కాని ఈ కవి చోటు కల్పించి ఉత్త మ సంతాన లబ్ధి కి ఉత్త మ దాంపత్యం అవసరమని
చెప్పాడు .సో రోకిన్ అనే సామాజిక విజ్ఞా న శాస్త ్ర వేత్త ‘’ఇప్పుడు ఉత్త మ దాంపత్యం
లోపించింది ,అందుకే అనుత్త మ సంతానం వలన విప్ల వకారులు వస్తు న్నారు ‘’అన్న
విషయం జ్ఞా పకం చేశారు విమర్శకులు .
కృష్ణ రాయల జన్మ సందర్భంగా తండ్రి తన ముగ్గు రు భార్యల వర్ణన చేశాడు .వారు
దశరధుని భార్యలతో సమానం అన్నట్లు ఉంటుంది .కౌసల్యా సుప్రజా రామా లాగా
నాగలాంబ కు కృష్ణ రాయలు జన్మించాడని భావం .నాగలాంబ వర్ణన ఆదికవి కౌసల్య వర్ణన
పో లి ఉండటం విశేషం .కేవలం స్త్రీ వర్ణన కాదు .నాయకుడు నరసనాయకుడు –
హేలా లోలవిలాస విభ్రమ కళా హేవాక సంపత్తి ,సు –శ్రీలం గ్రా లెడు నాగమాంబ ,నులసత్సీ
మంతినీ రత్నమున్ ‘’
అన్నిటా ప్రధములు
ఆదునికాంధ్ర ప్రధమ నాటక కర్త లలో నాల్గ వ వారు ,ఆంగ్ల నాటకాన్ని అనువదించిన
మొట్ట మొదటి వారు ,విషాదాంత నాటక రచనలో ప్రప్ర ప్రధములు ,తోలి సాంఘిక నాటకం
ఆధునిక కవిత్రయం
కవిత్రయం అంటారు ముగ్గు రూ రాజమండ్రి వాస్త వ్యులే .దీనిని గురించి వాసురాయ కవి
అంటే వడ్డా ది సుబ్బారాయకవి గారు పందొ మ్మిదవ శతర్ధం ఉత్త రార్ధం లో ఒక పద్యం లో
చెప్పుకొన్నారు –
గనియించిరి మమ్మిటీవలన్ ‘’
నన్నయ లాంటి వాడు వాసు దేవా శాస్త్రి గద్య తిక్కన వీరేశ లింగం ,ప్రబంధ
కూడా .ఆయన మనవడు వావిలాల కృష్ణ ఆంద్ర దేశం నుండి అమెరికా వెళ్ళిన తోలి తరం
వాడు .కృష్ణ ఉయ్యూరులో మా చిన్న తాతగుండు అంతర్వేది గారి కుమారుడు ‘’అప్పన
కొండ’’ అనబడే గుండు వరాహ లక్ష్మీ నరసింహ మూర్తి-జి వి.ఎల్ .యెన్ .మూర్తి అంటే
నాకు మేన మామ .అయన జంషెడ్పూర్ తాతా ఐరన్ స్టీల్స్ లో చీఫ్ కెమిస్ట్ . ఆయన
కుమార్తె లక్ష్మి భర్త వావిలాల కృష్ణ గారు .దాదాపు అరవై ఏళ్ళనుండీ అమెరికాలో ఉంటూ
సుమారు నలభై ఏళ్ళ నుండి టెక్సాస్ రాష్ట ం్ర లోని హూస్ట న్ లోనే ఉంటున్నారు .తోలి
తెలుగు సంఘాన్ని అమెరికాలో స్థా పించిన వారిలో కృష్ణ ప్రముఖ పాత్ర పో షించారు .భార్య
లక్ష్మి మంచి సాంఘిక సేవా కార్య ,వాలంటీర్ .మేము మొదటి సారి అమెరికా లో టెక్సాస్
అవధాని వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు గాఢ పరిచయం ఏర్పడింది అంతకు ముందొ క సారి
అని ఆవిడను అమ్మక్కయ్యా అని ఆప్యాయంగా పిలిచేది . ఆవిడే మాకు అక్కడి ప్రముఖ
సీతా అనసూయ అనే కృష్ణ శాస్త్రిగారి మేనకోడళ్ల లో ఒకరైన అనసూయా దేవి కుమార్తే.
‘’హూస్ట న్ లో ‘’అంజలి ‘’అనే నృత్య శిక్షనాలయం స్థా పించి వందలాది మందికి కూచిపూడి
,భరతనాట్యం నేర్పిస్తో ంది .అనసూయ గారు మా మద్రా స్ పెదబావ గారు గాడేపల్లి క్రు పా
నిధి గారికీ బంధువే .వావిలాల వారికి ఇద్ద రమ్మాయిలు పెద్దమ్మాయి అమెరికాలోనే ఉంది
వావిలాల వాసుదేవ శాస్త్రిగారు 1851 జూన్ లో జన్మించి 1897 జూన్ లోనే
మరణించారు .నలభై ఆరు సంవత్సరాలు మాత్రమె జీవించినా చరితల
్ర ో నిలిచిపో యారు
.బి.ఏ.పాసైనారు .రాజమండ్రి కాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .1895 లో కృష్ణా
,గుంటూరు జిల్లా లో ‘’అసిఅస్త ంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ‘’గా కొంతకాలం ఉద్యోగించారు .
వావిలాల వాసుదేవ శాస్త్రి ,వీరేశ లింగం వడ్డా ది సుబ్బా రాయుడు లను” ఆధునిక కవి
త్రయం ”అనే వారు
‘’సరిగ్గా ఆ కాలంలోనే వావిలాల వాసుదేవ శాస్త్రి అనే పట్ట భద్రు డు, షేక్స్పియర్ రాసిన
జూలియస్ సీజర్ ని “సీజర్ చరితము” అనే నాటకాన్ని 1874 లో అనువదించాడు. ఇదే
ఇంగ్లీషు నాటికకి మొట్ట మొదటి తెలుగు అనువాదం. ఈ నాటికలో తేటగీతి
పద్యాలుపయోగించారు. వావిలాల వారు “నందక రాజ్యం” అనే సాంఘిక నాటకాన్ని కూడా
రాసారు. ఇందులోనూ తేటగీతి పద్యాలు వాడారు. నందక అనే జమిందారు రాజ్యంలో
ప్రజలకష్టా లు, ఆ కాలంలో ఉన్న సమస్యలూ, రాజకీయాలూ అన్నీ ఈ నాటికలో
చిత్రీకరించబడ్డా యి. ఈ విధంగా వావిలాల వారే మొట్ట మొదటి సాంఘిక పద్య నాటక కర్త
గా చరితల
్ర ో మిగిలిపో యారు.’’అని శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం తెలియ జేశారు .
‘’నందక రాజ్యం ‘’అనే అయిదు అంకాల తోలి సాంఘిక నాటకం రాశారు వావిలాల వారు
.ఇది 1888 లో ముద్రణ పొ ందింది .తెలుగు స్వతంత్ర నాటకాలలో కోరాడ రామ చంద్ర శాస్త్రి
గారి ‘’మంజరీ మధుకరం ‘’మొదటిది .నందక రాజ్యం రెండవది అయితే నందక రాజ్యం
వావిలాల వారు ప్రధమాంధ్ర పద్య నాటక కర్త కూడా అయ్యారు .1853LO ‘ మర్చంట్ ఆఫ్
వెనిస్ ‘’ను ,హేమచంద్ర ఘోష్ ‘’చారుమతీ చిత్త విలాసం ‘’పేరుతొ ‘’బెంగాలీ భాష లోకి
.1872 లో కే జి నేటర్ అనే ఆయన నాటకాన్ని ‘’విజయ సింహుడు ‘’గా మరాఠీ భాషలోకి
గోవిందం ),’’ఆంద్ర రఘు వంశం ‘’కూడా రాశారు . మ్రు చ్చ కటికం ‘నాటకాంద్రీకరణాచేశారు
.’’మాత్రు స్మ్రుతి ‘’,బ్రా హ్మణీయం ‘’,’’పిత్రా రాధన ‘’,మాత్రా రాధనా ‘’,రుక్మిణీ స్మరణం (సతీ
ఇన్ని రాసినా వావిలాల వారి రచనలు ఏవీ ప్రా చుర్యానికి రాలేదు .సంభాషణా చాతుర్యం
,పద్యం లో లోటు లేక పో వటం పెద్ద వెలితిగా కనిపిస్తు ంది .1987 లో శ్రీమతి మంగళగిరి
ప్రమీలా దేవి ‘’నందక రాజ్యం ‘’ను ముద్రించి లోకానికి తెలియ బర్చింది . 2002 లో
పౌత్రు లు సర్వశ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి ,కృష్ణ శాస్త్రి ,వెంకటప్పయ్య శాస్త్రిలు కలిసి మళ్ళీ
ముద్రించారు .
ఉయ్యూరుతో బాంధవ్యం
వాసు దేవ శాస్త్రి గారి మొదటి భార్య శ్రీమతి రుక్మిణి గారుఒక పిల్ల వాడిని
రుక్మిణి గారి పిన తండ్రి కుమార్తెయే .పూర్ణమ్మ గారి కి శాస్త్రి గారి దాంపత్యం లో
వావిలాల వాసుదేవ శాస్త్రి గారి రెండవ కూతురు భవానిగారు 1891 లోను ,కొడుకు
సత్యనారాయణ శాస్త్రి 1906 లోను అకాల మరణం చెందారు .అంటే శాస్త్రి గారికి
కూతుళ్ళు పుట్టా రు .
నాకు అమెరికా లో వావిలాల కృష్ణ గారు బాగా పాతబడిన వాసుదేవ శాస్త్రిగారి
కవిత్రయం లో ఒకరైన వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పుస్త కం ఆయన మనవాడి ద్వారా
పొ ంది చదివే అదృష్ట ం లభించి నందుకు గర్వపడ్డా ను .అదొ క థ్రిల్లి ంగ్ అనిపించింది
ఉంటుందని ఆయన అలా రాశారు .వ్రు త్త పద్యాలైతే ఇంకా సో గసుదనం వచ్చేదని
గారు.ఈ పుస్త క ముద్రణకు మహా పండితులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ఎక్కువగా
వావిలాల కృష్ణ ,లక్ష్మి దంపతుల ఇంట్లో అమెరికా ‘’ఆటా ‘’వారి మాస పత్రిక చూసి చదివా
.అందులో విశ్వనాధ సత్యనారాయణ గారి కుమారుడు శ్రీ అచ్యుత రాయలు ధారా వాహికం
గా రాస్తు న్న ‘’సీత ‘’చదివాను. తండ్రికి తగ్గ కొడుకు అనిపించారు .ఆయన అమెరికాలోనే
8 (చివరి భాగం)
కావ్యం వర్ణనాత్మకం.వర్ణనం అంటే లౌకిక వస్తు వునకు శబ్దా దులు అనే రంగులద్వారా
,రేఖలద్వారా చిత్రించటం ఈ వర్ణన మే ,రంగు రేఖలే లోకం నుంచి కళను వేరు చేసే
సామగ్రి అంటారు తుమ్మపూడి .ఈ కావ్యం లో కథ వెయ్యేళ్ళ భారత దేశ చరిత్ర .గజనీ
నుండి క్కృష్ణ రాయలవరకు వ్యాపించిన కథా వస్తు వు .మధునాపంతుల వారి ‘’ఆంద్ర
పురాణం’’తర్వాత ఇంతటి బృహత్కథా కావ్యం రాలేదు .రాయలపై చాలాకావ్యాలు వచ్చినా
,అవి ఆయన చరితక
్ర ే పరిమితం .కాని ఇది ఆ వెయ్యేళ్ళలో భారత దేశం ,సంఘం
,రాజ్యాలు ,రాజులు –వారి స్థితిగతులు –పాలన అన్నిటిని గర్భీకరించుకోన్నకావ్యం
అన్నారు ఆచార్యశ్రీ .మొదటి ఆశ్వాసం లో 50 వ పద్యం నుంచి దేశ భౌగోళిక పరిచయం
ఉంది .ఆనె గొందే రాజుల పాలన క్రీ.శ.1150 గా చెప్పటం వలన చదువరిలో దేశ ,కాల
మర్యాదల అవగాహన కలిగించారు కవి. ఆ నాటి వాతావరణం అర్ధం చేసుకుంటాడు .నగర
వర్ణ లలో సాంఘిక స్థితి బాగా వర్ణించారు .కావ్య ప్రా రంభ ,అంతాలు ,ఆశ్వాసా౦తాలు కావ్య
శిల్పానికి పార్శ్వాలు .ఇవి చక్కగా కథ నొక్కబడి ఉండాలి .మాళవికాగ్ని మిత్రం లో
కాళిదాస మహాకవి నాయిక వర్ణన అందమైన శ్లో కం లో చేస్తూ ఆమె నడుము ప్రక్క
అందాలను చెబుతూ ‘’పార్శ్వే ప్రమృస్టే యివ’’అన్నాడు .మహా శిల్పి శిల్పానికి అంటే సుర
సుందరీ మణుల పార్శ్వాలు మలచటం చూస్తే కాళిదాసు మాటలు జ్ఞా పకమొస్తా యి
.కనుక కధ ను పార్శ్వములు ప్రా రంభ అంతాలు గా మలచుకో గలిగితే కథన విద్య
తెలిసినట్లే ‘’అని తీర్పు ఇచ్చారు .
కావ్యం లో వృక్ష గాభీర్యం ,లతా మార్దవం ఉండాలి .స్త్రీ ,పురుషులలో వారి సహజ
లక్షణాలు ఉంటాయి .కాని పురుషకారం లో స్త్రీత్వం గర్భితంగా ఉంటాయి .అంటే ప్రతి వ్యక్తీ
అర్ధ నారీశ్వరుడే . ఆధునిక స్త్రీత్వ మనో విజ్ఞా న వేత్తలు దీనినే ‘’ANUMA-
ANIMUS’’అంటారు ఇందులో స్త్రీత్వం హృదయ సంకేతం .పురుషత్వం మనస్సంకేతం
.ఇది అనుభవ స్థా నం .ఇది ఆలోచనా కేంద్రం .దీనికే ఆలంకారికులు పురుష శైలి గా ,స్త్రీ
మాధుర్యాన్ని సుకుమార శైలిగా చెప్పారు .పాశ్చాత్యులు -మాస్కులైన్ ,ఫెమినైన్ గా
గుర్తించారు . ఇవే క్లా సికల్ లిటరరీ స్టైల్స్ అన్నారు ఆచార్యపాదులు .ఈ రెండు అంశాలూ
ఉంటటే మహాకావ్యమే అన్నారు .పైన చెప్పిన పార్శ్వ ప్రమృస్ట త కావ్యానికి స్త్రీత్వశోభ ను
ఆపాదిస్తు ంది(లిరిసజ
ి ం ) .అదే కనుక లేకపో తే మహాకావ్యాలు పఠన యోగ్యం కావు అని
నిష్కర్షగా చెప్పారు .ఈ మహాకావ్యం లో ఎక్కడ చూసినా ఏదో ఒక సొ గసు దర్శనమిస్తు ంది
.అది శాబ్ది కం కావచ్చు ,అర్ధ సౌందర్యం కావచ్చు .అంటే శాబ్ది కమో ఆర్ధికమో కావచ్చు .
సమాప్త ం
ఆధారం –సాహితీ వాచస్పతి ,ఉపన్యాస చతురానన డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారు
రచించిన ’’శ్రీ కృష్ణ దేవ రాయవిజయ ప్రబంధం ‘’లో ఆచార్య శ్రీ తుమ్మపూడి కోటేశ్వరరావు
గారు రాసిన సాధికార సమీక్ష .
వేంకట సుబ్బారావు
వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ
తిక్కన
భాషా ప్రవీణులు ,పొ న్నూరు శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల సంస్కృతాంధ్ర
పద్యాలతో రచించిన వీర రస ప్రదానకావ్యం ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’.ఖడ్గ తిక్కనకు ముందు శ్రీ
వ్యక్త మౌతున్నాయి .ఖడ్గ తిక్కన కథ అరవై ,డెబ్భై ఏళ్ళ క్రితం అయిదు ఆరు తరగతుల
కనుమరుగైంది .కాని తెలుగు దేశం లో కవి తిక్కన ఖడ్గ తిక్కన పేర్లు తెలియని వారు
రెండవ వాడుగా తిక్క యజ్వ సుపరిచితుడే .ఆయన తేట తెలుగు, నాటకీయత చవి చూసి
మురిసిపో ని వారు లేరు .ఖడ్గ తిక్కన పేరు చెబితే పల్నాటి బాలచంద్రు నిలా ,ఝాన్సీ
లక్ష్మీ బాయిగా వొడలు పులకరిస్తు ంది .అంతటి అవినాభావ సంబంధం ఉన్న కీర్తిమంతులు
వీరిద్దరూ .
నాటకీయంగా ,సహజ సరళ ధారా పద్య విన్యాసం తో ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం తీర్చి
మెచ్చిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.వి . రాఘ వేంద్ర రావు గారి మాటలు అక్షర సత్యాలు .ఈ
కావ్యానికి ముందుమాటగా
‘’గ్రంథ పరిచయం ‘’చేసిన విశ్రా ంత ఆంధ్ర శాఖాధిపతి శ్రీ మేడూరి ఉమామహేశ్వరం కవినీ
కావ్యాన్నీ క్షుణ్ణ ంగా ఆవిష్కరించి మహో పకారం చేశారు .కనుక నాకు దీన్ని పరిచయం
చేయటం చాలా తేలికయినది .ఎక్కువభాగం వారి మాటలలోనే కావ్య సౌరభాన్ని మీకు
అందిస్తు న్నాను .
‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం ఏడాశ్వాసాల గ్రంథం.సహస్రా ధిక పద్య సమన్వితం .పూర్వాపర
విరుద్ధ ం కాకుండా చరిత్రా ౦శాలను కవి కథా కథనమున చక్కగా నిరూపించారు .ఇతివృత్త ం
మొదటి ఆశ్వాసం –పాకనాటి సీమ రాజధాని నెల్లూ రు .దీనికి విక్రమ సింహ పురం అనే
మంత్రి .అరొక మంత్రి భీమన .సిద్దన మంత్రి కొడుకు ఖడ్గ తిక్కన సర్వ సేనాపతి
దగ్గ రకు వచ్చి పశువుల మేతకు పుల్ల రి( పశువుల మేతకోసం ఇచ్చే డబ్బు )ఒడంబడిక
చేసుకొన్నాడు .
యాదవులు కొట్టా రని పగబట్టి గిరిజనుల్ని ఉసి గొల్పింది .వాళ్ళు ఆవులను చంపటం
,ఒక అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ,ఇవ్వాల్సిన పుల్ల రి చెల్లి ంచకుండా ఆవులతో సహా
పారిపో యారు .
మూడవ ఆశ్వాసం –గొల్ల లు పుల్ల రి ఎగ గొట్టి పారిపో వటం మనుమసిద్ధి రాజుకు కోపం
.కాటమ రాజు తమ గో నష్టా న్ని లెక్క తేల్చమని పేచీ పెట్టా డు .తాము ఇవ్వాల్సిన వెయ్యి
రూపాయల పుల్ల రికన్నా ,గోనస్ట ం చాలా ఎక్కువకనుక దాన్ని బిగపట్టు కొని మిగిలిన
మాటలు విన్న మనుమసిద్ధి మారాజు సేనాపతి తిక్కనకు ‘’వీర ఖడ్గ తాంబూలం ‘’ఇచ్చి
నాలుగవ ఆశ్వాసం –ఖడ్గ తిక్కన ఇంటికి వచ్చి భార్య చానమ్మ తో కనిగిరి వెళ్లి పుల్ల రి
రాయశృంగార భట్టు వచ్చి యుద్ధా నికి ప్రో త్సహించాడు .వీరపత్ని చానమ్మ భర్త కు రక్త
బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య ‘’లా తయారైంది పరిస్థితి .ఖడ్గ తిక్కన ఖంగు తిన్నాడు ఈ
ఆకస్మిక పరిణామానికి .యాదవ సేన నెల్లూ రి సేనను చంపింది .ఖడ్గ తిక్కన ఒంటరి
పో రాటం చేసి సూర్యాస్త మయం అవుతుండటం తో కాటమ కోరికపై యుద్ధ ం ఆపేసి ఇంటికి
వచ్చాడు .
ఆరవ ఆశ్వాసం –విషయం తెలియని నెల్లూ రు పౌరులు ఖడ్గ తిక్కన యుద్ధ ం లో
వోడిపో యి వస్తు న్నాడని గేలి చేశారు .బొ గ్గు లు పేడ,పిడకలతో కొట్టి అవమానించారు
.ఎలాగో భరించి ఇంటికి వస్తే తండ్రి ‘’మీసం ఉన్న పేడి’’అని నిందించాడు .భార్య చానమ్మ
భర్త స్నానం కోసం మంచం చాటు పెట్టి ,పసుపు ముద్దా , నీళ్ళు పెట్టి మరీ అవమానించింది
పాలు ‘’పో సి కొడుకు మనసు విరిచింది .భరించలేని అవమానం ఊరిలో ఇంట్లో నూ జరిగాక
ఖడ్గ తిక్కన రక్త ం ఉడికి పో యి ‘’విజయమో వీర స్వర్గ మో ‘’తేల్చుకొంటానని ,ఆ రాత్రికి రాత్రే
దగ్గ ర నిలిపారు .ఖడ్గ తిక్కన వీరావేశం తో ఆతడిని నిరుత్త రుని చేసి ,రణభూమిలో వీర
శిరస్సు ల గుట్ట ప’ై ’ ఈటెను పాతి,తన ఉత్త రీయం తగిలించి విజయస్త ౦భ౦ గా వీర పతాకం
కత్తి తో .కిందపడిపో తూ రుద్రయ్య తిక్కనను కత్తి తో పొ డిచి చనిపో యాడు .జవసత్వాలను
కూడ గట్టు కొని ఖడ్గ తిక్కన పాక్కుంటూ పో యి తాను పాతిన విజయ ధ్వజాన్ని పట్టు కొని
మరణించి వీర స్వర్గ ం అలంకరించాడు .భట్టు వచ్చి గుర్తించి వీర తిక్కనను ప్రశంసించాడు
.తండ్రి ముసలి సిద్దనామాత్యుడు వచ్చి నెత్తు రు వర్రు లో ఎగసి పడే కొడుకు ఖడ్గ తిక్కన
చేసింది
పల్ల కిలో వచ్చి యుద్ధా న్ని ఆపి ,’’ధర్మాద్వైతాన్ని’’ ఇద్ద రికీ బో ధింఛి ,స్నేహహస్తా లు కలిపి ,
సంధి కుదిర్చి , శాంతి గీతం ఆలాపించాడు .తెలుగు నాట శాంతి కేతనం రెపరెపలాడింది
కవిగారు శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారు తన ‘’విన్నపం ‘’లో ‘’ఖడ్గ తిక్కన
మాంచాల, ఇక్కడ చానమ్మ ఇద్ద రూ వీరవనితలే .ఇద్ద రూ భర్త లను యుద్ధా నికి సమాయత్త
పరచి వీర తిలకం దిద్ది పంపిన తెలుగు ఆడపడుచులని పించారు .ఖడ్గ తిక్కన తన శౌర్య
వీరస్వర్గ ం అలంకరిస్తే ,ఇందులోఖడ్గ తిక్కన బ్రహ్మ రుద్రు ని తలనరికి వీర స్వర్గ ం చేరాడు
రాకుండా ,ఇరు వర్గా లవారి గౌరవోన్నతులకు పో షకంగా రచన చేశాను .కావ్యం చివరలో
కవి బ్రహ్మ తిక్కనను ప్రవేశ పెట్టి ‘’పో రునస్ట ం –పొ ందు లాభం ‘’అనే ధర్మోక్తి తో సఖ్యం
కావించి ,మంగళప్రదంగా ఆంద్ర పౌరుష జ్యోతి వెలిగింప జేశాను .ఈ కావ్య రచన చేశాకనే
నేను చెప్పాలంటే ఈ కావ్యం లో ప్రతి పద్యం హృద్యంగా ఉంది . మంచి మాటల
కావ్యం .ఇంతటి ఉత్త మ వీర కావ్యం మన సాహిత్య పరిషత్ ల దృష్టిలో పడకపో వటం
ఆశ్చర్యంగా ఉంది .దగ్గ రే ఉన్న నాగార్జు న విశ్వ విద్యాలయం వారికీ ఆనక పో వటం
విడ్డూ రం .నవ్యాంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ సచివోత్త ములు శ్రీ డి.విజయభాస్కర్ గారికీ
ఇందులో ఉంది .హాయిగా చదివిస్తు ంది .ఇంత తేలికగా పద్య రచన చేయవచ్చా అని
పిస్తు ంది ,మార్గ దర్శనం చేస్తు ంది .మనల్ని ఎలివేట్ చేస్తు ౦ది కావ్యం .
కడెము వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం నాకు ఆత్మీయంగా అందజేశారు
. మూడు రోజుల క్రితమే దాన్ని చదివి వారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం
‘’రాయటం చేత నిన్ననే గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 లో 389 వ గీర్వాణకవిగా వారి
ఇప్పుడే వేటపాలెం లైబ్రేరియన్ శ్రీమతి శ్రీ వల్లి గారికి ఫో న్ చేసి శ్రీ సుబ్బారావు గారి
గురించి కావ్యం గురించీ నేను రాసిన విషయం గురించీ తెలియజేసి కవిగారి ఫో న్ నంబర్
ఉంటేతలి
ె యజేయమని కోరాను .ప్రస్తు తం తనవద్ద నంబర్ లేదని తెలుసుకొని తెలియ
జేస్తా నని చెప్పి ,కవిగారు ఇప్పుడు 94 ఏళ్ళ వయో వృద్ధు లని ,మాట్లా డలేకుండా
‘’శ్రీ కరుడవు ,జగతీ సృజ –నాకరుడవు ,కర్మ యంత్ర నాథుడవగుచున్ –లోకుల నేలెడి
‘’హృదయ పాత్రలో రక్తా జ్య మింత నించి –ప్రా ణ వర్తి రగిల్చి ,శౌర్యాగ్ని పెంచి –తెలుగు
‘’తెలుగు గడ్డ మగంటిమి వెలుగు బిడ్డ -మేఘ గర్జా నుకారి ,క్రొ మ్మెరు పనంగ-అశ్వ మెక్కి
ఖడ్గో జ్వాల హస్తు డగుచు -‘’ఖడ్గ తిక్కన ‘’అరుదెంచె,కనుడు బుధులు ‘’(వీర తిక్కన )
‘’జ్యోతి ప్రణవమైన చూడాంబ సుతులు దే-వాంగ జనులు మగ్గ మందు నేసి –సన్న నూలు
పట్టు అరి బుటా చీరెలు –అఖిల దేశములకు అ౦పు చుంద్రు ’’( నేత మగసిరి )
నృపతి నట్టేట ముంచితి –పరువు బరువు లేని పిరికి పంద‘’ ( తండ్రి ఈసడింపు ) )
‘’పెరటికి నన్ను తెచ్చితివి –పేర్మిని స్నానము చేయుమంటి ,వీ-పరిసరమంత స్త్రీలయిన
చానమ్మ )
‘’పత్ని భుజోపరి మూట పట్టు నంట-తల్లి కొమరు నాకలి పొ ట్ట తడుము నంట-కన్నతల్లి
‘’వీర వనితనైతి ,వీర పత్నియు నైతి –వీరమాత నగుచు వీగిపో తి-వారపో సి నీకు
‘’అసదృశముగ నరి వీరుల – మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్ –కసవును
‘’ఇంక నాకు శాంతి ప్రశాంతి ఏమి లేదు –అంతకంత కావేదన అధికమయ్యె-అజ్ఞ తాబ్ది
నిర్మథన జీవాత్మ నేను –ప్రజ్వలత్ భిన్న భౌమాగ్ని పర్వతమను ‘’(క్రో ధాగ్ని పరాభావాగ్ని
తో తిక్కన )
‘’జడ వస్తు వున శక్తి ,శక్తిలో చేతన –చైతన్య మానంద సాగరమగు –జీవాత్మ పరమాత్మ
సౌఖ్య సాగరమగు –అదియె బ్రహ్మ ముహూర్త నిత్యాభినవత –పొ ంగి పొ రలు వేగురు జుక్క
పొ డుపు వేళ-గండు మగడైన ఖడ్గ తిక్కన్న తేజి –చూపు దాటె’’( వేకువ జాము వర్ణన )
‘’కుంతముల వంటి దంతాల క్రు మ్మి పొ డిచి –కంబముల వంటి నాలుగు కాళ్ళ ద్రొ క్కి –
అరటి గెలల తోటల వంటి అరి బలముల –కూల ద్రో యుచు౦డెను మత్త కుంజరములు
‘’(భీకరయుద్ధ ం )
మ్రో గు గంట లోడ్డా ణ౦బు –నడుముపై బిగువుగా నాచికట్టి –ఉక్కు చొక్కావంటి చక్కని
సొ గసుగా జేర్చి చుట్టి –టముకు తప్పెట్లు మేళ తాళముల తోడ –చిందులను త్రొ క్కుచు
పదాతి సేనలపుడు –వారి వారి ఆయుధముల తీరు లెసగ –పొ లికలని యందు వేర్వేర
తలపడిరటె’’(సైన్య వర్ణన )
‘’ధర్మమును ,క్షాత్రమును నాకు ద్వ్యక్షు లంటి-జ్ఞా ననేత్ర మొక్కటె ఆత్మ శక్తి యంటి-
సో హమే బ్రహ్మమే నేను –జయము నేను –ఇటుల నా రాజ ఋణము నే నీగు చుంటి ‘’
‘’రెండు పెద్దపులులు గా౦డురు గాండ్రంచు-బొ బ్బరించి గ్రు డ్లు నుబ్బరించి –పళ్ళు కొరుకు
చుండి పంజా విసరు చుండి –పో రునట్లు వారు పో రిరపుడు ‘’(ఖడ్గ తిక్కన ,బ్రహ్మ
‘’ప్రళయ కాల రౌద్రో ద్రేక భయద కాళి-నాల్క వంటి తిక్కన కత్తి నాట్యమాడె-మిత్తి మిడి గ్రు డ్ల
జిగి వంటి మెరపులుమిసె-నిప్పు రవ్వలు పువ్వులు నింగి విరిస’ె ’(ప్రళయ భయంకర ఖడ్గ
తిక్కన )
కర్మ యోగముల సంస్కారులైన – ఎట్టి వారికి నైన మోక్షైక ఫలమె’’(ఖడ్గ తిక్కన వీర
మరణం )
‘చిజ్జ గాత్మక మీ విశ్వ సృష్టి యెల్ల-ఈశ్వరోత్పన్న ,మాత్మజులెల్ల జనులు –సో దరులుగ
జీవింపక ,ఒకరి నొకరు –చంప జూతురే?వారికి చావు రాద?’’(కవి తిక్కన శాంతి సందేశం )
‘’(మనుమా సిద్ధి )
‘’తిక్కన మహా కవీ !మీ సుదీ గరిమకు –మాకు కనువిప్పు కలిగె నమస్కృతు
లివె’’(కాటమ రాజు )
నివాళి )
‘’యుద్ధ మె ఆన్ని తీర్చునను యోజన మంచిది కా,దదేఅసం –బద్ధ ము –గెల్చి ,గద్దె గొని
శాంతి సందేశం )
ఉయ్యూరు
ఇప్పుడు మీకు శ్రీ కడెము వేంకట సుబ్బారావు కవి వరేణ్యుల గురించి నేను నిన్న
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)
ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గ ర పందిళ్లపల్లి గ్రా మంలో శ్రీ కడెం వేంకట సుబ్బారావు కవి
కళాశాలలో సాగింది .1954 లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి భాషా ప్రవీణ పట్ట ం
పొ ందారు .1954 నుండి వేటపాలెం లోని శ్రీ బండ్ల బాపయ్య హిందూ హైస్కూల్ లో
మహో త్సవం జరిపారు ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యాన్ని రసో దంచిత౦గా వీర శృంగార
స్ఫోరకంగా రచించి తమకవితా ప్రతిభ చాటారు .శ్రీ దేవల మహర్షి చరిత ్ర రాసి 6-41984 లో
ఆవిష్కారం జరిపించారు .
విద్వత్ కవి అయిన శ్రీ కడెం వెంకట సుబ్బారావు గారికి 11-81975 నకరుణశ్రీ జంధ్యాల
పాపయ్య శాస్త్రి గారు ‘’కవి రాజు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’కనకాభిషేకం ‘’చేసి
ప్రా రంభోత్సవ సమయంలో ఆంద్ర ,కర్ణా టక ,ఒరిస్సా రాష్ట్రా ల వారిచే ‘’సాహిత్య సరస్వతి
తిక్కన తో ద్వంద్వ యుద్ధా నికి పంపబడిన ముదిగొండ బ్రహ్మయ్య చేత చెప్పి౦చిన శ్రీ
మచ్చుతునకలు –
‘’శృంగార శోభి గురు మస్త క జూట గంగ –చంద్రా వతంస –నిటలేక్షణ,శేష భూష –దుర్వార
సాహిత్య సరస్వతి ,కవిరాజు శ్రీ కడెం వేంకట సుబ్బారావు గారు ‘’నేత నేయు దేవాంగ
ఆధునికతలు రచనలో పడుగు -పేక లయినవి ‘’అని వీరి కవిమిత్రు లు ,బండ్ల బాపయ్య
హిందూ జూనియర్ కాలేజి మాజీ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.బి. రాఘవేంద్ర రావు అన్నమాటలు
అక్షర సత్యాలు .
ఆభిమానంగా అందజేసిన శ్రీ కడెం వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం.
‘’ఉత్త రాంధ్రలో విజీనగరం’’నగరం అవతల నిత్యం నిద్రపో యే ‘’జామి ‘’కుగ్రా మం నుండి వీరి
పెద్దలు పందొ మ్మిదో శతాబ్ద ం లో పాతిక చేనేత కుటుంబాలతో వలస వచ్చి రాజమండ్రి చేరి
‘’జాన్ దొ ర ‘’దయతో ఊరవతల ఊసర క్షేత్రం లో ఇల్లు కట్టు కొని కృతజ్ఞ తగా ‘’జామ్ పేట
‘’అని ఎరుపెట్టు కొన్నారు ఆ ప్రా ంతాన్ని .కులవృత్తి అయిన నేతను పక్కకు పెట్టి తాతలు
వ్యవసాయం చేసి కూడబెట్టిన దాన్ని తండ్రు లు హారతి కర్పూరం చేశారు .’’నేను అడుగు
పెట్టేసరికి పూర్నానుస్వారమైంది ‘’అని గోడు వెళ్ళ బో శారు .కాకిపిల్ల కాకి కి ముద్దు
అయినట్లు ఎవరిబాల్యం వారికి ముద్దే కదా .ముచ్చటేకదా ‘’బాల్యం అంటే జ్ఞా పకాల పొ రల
మధ్య దాచుకొన్న నెమలి కన్ను ‘’అన్నారు .అది చైతన్యం తో మెరుపు జలతారై తనను
అలరిస్తూ నే ఉందనిసంబరపడ్డా రు .గోదారి తనకు పరుగు నేర్పిందట .ఏపని చెప్పినా
పరిగెత్తు కు వెళ్లి చేసేయ్యటం ,రివర్స్ గేర్ లో వెనక్కి పరుగు పరుగున రావటం అలవాటై
స్కూలు పరుగుపందాల్లో బహుమతులకు తోడ్పడింది .మన బాల్యమూ ఇలానే గడిచింది
.రాళ్ళు తగిలి తూలిపడి మోకాలి చిప్పలు డొ క్కు పో యాయి ఎన్నో సార్లు .ఆ మచ్చలు లు
నేటికీ సాక్ష్యాలు .అక్షరాభ్యాసం నాడు ఆర్భాటం గా రిక్షాలో ఊరేగి స్కూల్ కు వెళ్ళారు. అది
తమకు తలకు మించిన ఖర్చే అయినా ‘’చదువుకొని ఆఫీసరై కడుపులో చల్ల కదల కుండా
తమని కూచో బెట్టి ఉద్ధ రించి ఊళ్లే లుతాడని ‘’ తండ్రి అంతటిఖర్చు చేశారట .కాని ఆనాడు
‘’చదువూ అర్హతా ఉన్నా ,ప్రమోషన్ లకు సవా లక్ష అడ్డ ంకులు ఉంటాయని –ఇతరేతర
అర్హతలతో ఈజీగా నిచ్చేన్లేక్కి పో వచ్చని ‘’ఆ నాడు తన తండ్రికి తెలీదన్నారు .’’తమ
‘’బంగారు కొండ ‘’ఎంజీవోగా చేరి ఎంజీవోగానే పదవీ విరమణ చెయ్యాల్సి వస్తు ందని
సత్తెకాలపు మనిషి పాపం !నాన్నకి తెలీదు ‘’అన్నారు .
‘’యుద్ధా న్ని రెక్కల మీద మోసుకు పో తున్న విమానాల్ని చూసి –కళ్ళల్లో కాంతి
మలగి –‘’భయం తో మాటిమాటికీ ఆకాశాన్ని చూసే పెద్దల ను చూసిన తనలాంటి
పిల్లలకు ఆశ్చర్యమే .వారి ఆందో ళనలు వీరికి తెలీని విషయాలు .ఎప్పుడూ చూడని ‘’లోహ
పక్షులు ‘’ఈ అక్కు పక్షుల అక్షులకు వినోదం .’’కోడి గుడ్డు బుడ్డి కిరసనాయిలు దీపం
వెలుగులోనే కునికిపాట్లు పడుతూ సాగింది ‘’ఆయన చదువు .ఆనాటి మనకూ అంతేగా
.ఇంట్లో హరికేను లాంతర్ ఉన్నా ‘’అది కిరసనాయిలు తాగు బో తు’’అని దాన్ని
వెలిగించేవారు కాదు .పెద్దా బాల శిక్షతో వేసిన చదువు పునాది బలంగానే పడిందట .
‘’జన్మన్ సిల్వర్ పాత్రల పో తలతో ,శ్రమ జీవుల చెమట పూతలతో ఎప్పుడూ హడావిడిగా
ఉండే బస్తీలో ‘’నిదానం గా చదువుల ప్రస్తా నం సాగింది .రామమూర్తి మేస్టా రికి అర్ధో
రూపాయో నెలసరి జీతం తో అక్షరాభ్యాసం ఆరంభమై నాలుగులో ప్రైవేటు చదువు మొదలై
టైం మిగిలితే బొ మ్మలేయించేవారు మేష్టా రు. అప్పుడే ‘’ఎదుట ఉన్న మునిసిపాలిటీ వీధి
లాంతర్ని చూసి అప్పుడే ఆకాశం లో ఎగిరిన విమానాన్ని గుర్తించి ఆ రెంటి మధ్యా ఒక
ఇల్లు సృష్టించి ‘’పంతులుగారికి చూపి మెప్పుపొ ంది అరచేతిలో ‘’శ్రీ మార్కు ‘’పడటం
అంబరాన్ని అంటే సంబరాన్ని కల్గించి అ పలకను పదిలంగా ఇంటికట్టు కెళ్ళిఅమ్మానాన్న
మేనత్త ల అభినందన చూపుకు పులకించారు .పెదనాన్న చేతిలో పెట్టిన ‘’ప్రైజ్ మనీ
అణాకాసు ‘’కు మురిసప
ి ో యారు.ఆయన రంగు పెన్సిళ్ళు రెండు కొనిచ్చిన ప్రో త్సాహం
తో బొ మ్మలపై విజ్రు మ్భించారు .అప్పుడే తెలిసిందట ‘’నాచేతిలో బొ మ్మల గీత ఉన్ద ని
,ఓపిగ్గా కూచుని వేస్తె పొ ందిగ్గా రేఖలు కుదురుతాయని ,చక్కగా బొ మ్మలు వేయ గలను
‘’అని .చిన్న ప్రో త్సాహం ఎంతటి బలీయమైన ఆలోచనకు పునాది అయిందో
తెలుస్తు న్దిమనకి .
దీపావళికి ‘’ఉప్పూ సూరేకారాలతో కలిపి ఉప్పు పొ ట్లా లు కట్టి –రాత్రంతా విష్ణు చక్రా ల్లా
‘’తిప్పారు .శ్రీరామనవమికి ఎదో అరుగుమీద ‘’గొనె బరకాలు కట్టి –చిట్టీ పొ ట్టీ నాటకాలు వేసి
–అట్ట కిరీటాలకు, కత్తు లకీ మెరుపుల ముచ్చి రేకులు అతికించి ‘’మురిసేవారు వీర్రా జు
గారు .’’పండగంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకొనే వేడుక కాదు .పది మంది కలిసి చేసే వేడుక
‘’అని చక్కని అర్ధం చెప్పారు .శివరాత్రి ఉత్సవాల్లో పౌరాణిక జానపద సాంఘిక
నాటకాలాడటం చూశారు .తోలుబొ మ్మలాట మొదటి సారి చూసి కేతిగాడు –బంగారక్క
కడుపుబ్బా నవ్వించటం తో మురిసప
ి ో యారు .’’గొనె పట్టా లు చంకనేసుకెళ్ళి ముందు
వరుసలలో పరుచుకొని –చివరికంటా మేలుకొని చూశారు .
బంధువులతో ఉప్పాడ సముద్రం చూసి ‘’మా ఊరి గోదారినే తన చట్రా ల్లో బిగిన్చుకోలేని
కళ్ళు –ఇంత విశాల సముద్రా న్ని ని౦పు కోటానికి –దృశ్య దృశ్యాలుగా పలు ఫ్రేముల్లో కి
కత్తి రించుకొన్నారు ‘’.అసలే ఇల్లు ఇరుకు అందులో పూర్వకాలపు భోషాణం సగం స్థ లాన్ని
ఆక్రమించేసింది .ఇక హాలె అందరికి శరణ్యం .వానా కాలం శీతాకాలం అందులోనే అందరూ
‘’నత్త గుల్ల లు ‘అయ్యేవారట .పెదనాన్న గౌరవం ఆస్తితో బాటు ‘’అనులో మాను పాతమైంది
‘’అంటారు .ఉమ్మడికుటుంబం .ఇల్లు ఒక్కటే ‘’కాని కుంపట్లు వేరు ‘’పెదనాన్న గదిలో ఉన్న
రవివర్మ ప్రింటులు సీనరీ పటాలు ,’’బట్ట ల్లేని ఆడామే పాల రాతి విగ్రహం ‘’పాతకాలపు
అందమైన పాత్ర సామాను ఉండేదట .పెదనాన్న పెంచుకొనే నెమలిని చూసి వీర్రా జు
గారిమనసు నాట్యమే చేసద
ే ి .దాన్ని పిల్లి కరిచి తినేస్తే ‘’మనాది ‘’తో మూడు రోజులు బడికి
ఎగగోట్టా రు .పెదనాన్న గదిలో బొ మ్మలే ‘’మనసుకు దారేయ్యక పొ తే –ఇప్పటి ఈ
నాబొ మ్మలకొలువు ఇంట్లో వెలసేదే కాదు ‘’అని ఆస్పూర్తికి కృతజ్ఞ తలు ఘటించారు .
బుల్లి వీర్రా జు గారి నెత్తి న చేయి పెడితే అదొ క గొప్ప శుభ సూచకమని అందరూ అభిమానం
గా దగ్గ రకు తీసుకొని ఆత్మీయంగా హత్తు కోనేవారట . బల్లి పడిన దో ష నివారణ చేసుకొనే
వారట .కంచి బంగారు, వెండి బల్ల్లులను తన చిన్నారి చేతులతో తాకించిన ఫైలితమే ఇది
అంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును గుర్తు కు చేసుకొని ఆరోజు ‘’ప్రతి చెట్టూ –
త్రివర్ణ పతాకల ను పూసింది –ప్రతికొమ్మా –రంగుల తోరణాలను కాసింది ‘’అని భావ
గర్భంగా చెప్పారు .కొత్త బట్ట లు కట్టు కొని ,చొక్కాలకు జెండా బిళ్ళల్ని తగిలించుకొని
‘’కాగితం జెండాల్ని వెదురు బద్ద ల మీద ఎగరేసుకొంటూ బడికి వెళ్ళారు ‘’.
‘’ ఎదిగిన కొద్దీ ఎదురు దెబ్బలు తగిలి –అనుభవం పండిన కొద్దీ వాస్త వం తెలిసి వచ్చి –
హైస్కూలు రోజుల్నాటికే –కళ్ళ ముందు –మేడిపండు కనిపించి వెక్కిరించింది ‘’అని జీవితం
లోని బో లుతనాన్ని చెప్పారు .
‘’నా బడి పుస్త కాలు తప్ప –రామాయణ భారతాలైనా లేని ఇంట –జోలపాటలే తప్ప –
ఊర్మిళాదేవి నిద్రా లూ ,రుక్మణీ కళ్యాణాలు –వినిపించే అవకాశం లేని చోట మేగజైన్లేకాదు –
దినపత్రికలూ కలికానికి కూడా కనీ పించని ఇంట ‘’పుట్టిన తనకు పుస్త క పఠనం పిచ్చి
ఎందుకు ఎలా పట్టిందో !అని ఆశ్చర్యపో యారు వీర్రా జు గారు .అర్ధణాకి అణాకి పిల్లల
పుస్త కాలు కొని మిత్రు లంతా వంతులవారీగా చదివే వారట .ఇక్కడే ‘’నా భవిష్యత్ సాహిత్య
జీవితానికి –తోలి బీజంఇలా పడి ఉండచ్చు ‘’అని ఊహించారు .
వేసవి తీవ్రతను చెబుతూ ‘’చెమటలో తడిసి ముద్ద యిన పగటిని –గోదారి గట్టు న రైలింగ్స్
మీద ఆర బెట్టు కోవ టానికి –పనిగట్టు కు వచ్చే –వేలాది ఊరి జనానికి –గోదావరి –విసన
కర్ర అయ్యేది ‘అద్భుత భావ చిత్రమిది .’’చల్ల ని చూపుల్తో స్వాగతం పలికే స్నేహ మూర్తి
అయింది ‘’అని గోదావరిమాతకు క్రు తజ్ఞా తాంజలి పట్టా రు కవిత్వం తో .సూర్యాస్త మయం
ఆయనకు ఎలా ఉందొ తెలుసా?’’కొవ్వూరు కొబ్బరి తోటల గూట్లో కి –చల్ల గా సూర్యుడు
దూరి తలుపేసుకోన్నట్లు ‘’ఉంది వేసవి గోదావరి వర్షా కాల గోదారి ఎలా కన్పించాయి
వీర్రా జుగారికి ?’’వేసవిలో మన్ను తిన్న జెర్రి గొడ్డైన గోదావరి –వర్షా కాలం వచ్చేసరికి –కోడె
తాచై బుసలుకోట్టేది ‘’వరద గోదారి భీభత్సాన్ని వర్ణిస్తూ ‘’గట్ల ని ఢీకొని –మట్టిని
కరగించుకొని –యెగిరి పడుతూ –సుళ్ళు తిరుగుతూ –కూకటి వేళ్ళతో కూల్చిన చెట్లని –
జుత్త ట్టు కొని ఈడ్చుకు పో తోంది .‘మనుషుల శవాల్ని సైతం –సాగర శ్మశానానికి
మోసుకుపో యే’’శవ వాహికగా కనిపించింది .చూడ వచ్చిన జనం తో తానూ ‘’గట్టు న
ప్రతిష్టించిన రాతి బొ మ్మ ‘’అయ్యేవాడట .’’తాటేత్తు నీటిలో మునిగి-కలప దుంగలు నీటి
వరవడికి –ఇళ్ళమీద విరుచుకు పడ్డ ప్పుడు –‘’విలాసాలు ‘’లేని దుంగలు వీదిజనాల పాలై
–నాన్న వ్యాపారం గంగ పాలైంది ‘’అని మొత్తు కొన్నారు .పెదమామయ్య తన తండ్రికి
డబ్బిచ్చి కిరాణా కొట్టు పెట్టిస్తే ఆరు నెలల్లో మూతపడింది .గోదావరి వరద మహాత్యం తో
కుటుంబం ఆర్ధికం గా చితికి పో యింది .వెన్ను విరిగిపో యింది
బాల్యం లో ధవళేశ్వరం ఆనకట్ట చూసి భావ కవిత్వం మనసులో పొ ంగి ‘’నీలం రంగు
పులుముకొన్న నీలాకాశం –పై నించి కిందికి దిగి వచ్చి –ఆకాశమూ భూమీ ఒకటై –కళ్ళ
ముందంతా –ఒకే రంగు పరచుకొని –కళ్ళల్లో ప్రతిఫలించిన నీలం రంగుకి –మా కళ్ళే
నీలాలై మెరిసప
ి ో యాయి ‘’మరో కృష్ణ శాస్త్రి మనకిక్కడ దర్శన మిస్తా డు .
కదా లేఖన పో టీ లో పాల్గొ ని ‘’పో టీ ఉంటేనే ప్రతిభకి రాణింపు ‘’అని తెలుసుకొని ‘’ఒక
నోటు పుస్త కం నిండా సాగి- అన్న ప్రా సన నాడే ఆవకాయ అయ్యింది ‘’అని
అత్యుత్సాహాన్ని తెలియబరుస్తూ కలం పట్టించిన తన చేత కద రాయిన్చించి’’అని సంబర
పడ్డా రు .ఆ ‘’నవలా కద’’ పత్రికకు పంపిస్తే అడ్రస్ గల్ల ంతయ్యింది .ఆని నిరాశపడలేదు
.’’ముడుచుకొన్న ఆలోచనల్లో చురుకుదనం పుష్పించి –అభిరుచుల్లో –కొత్త దనం అల్లు
కుంటోంది ‘’అని ముచ్చటపడ్డా రు .తెలుగు స్వతంత్రలో రెందో పెజీ లోపడే కవిత్వాలు చూసి
కవిత్వపఠనం పై దృష్టి మళ్ళింది .బహుమతులు ప్రతిభకు కొలబద్ద లూ అద్దా లు కాక
కపొ వచ్చు కాని ‘’ప్రో త్సాహానికి ప్రేరకాలు ‘’అని నమ్మారు .జిళ్ళా యువజనోత్సవ చిత్ర
లేఖన పో టీలలో ‘’పొ ందిన ప్రధమ బహుమతి కేటలిస్ట్ అయి,కళా రంగం లో ముందుకు
కదిలించింది ‘’.ఆ బహుమతి డాక్టర్ గరిక పాటి రాజా రావు గారి చేతులమీదుగాగ్రహించటం
గౌరవం, చిరస్మరణీయం అయింది .
తాము ఉండే పేటలో కాంగ్రెస్ జండా ఎగరగా ఎన్నడూ చూడలేదట వీర్రా జుగారు .ఎక్కడ
చూసినా ‘’యెర్ర జండేర్ర జండా ఎర్రెర్రని జెండా ఎర్రజండా ‘’అని నారాయణ మూర్తి
పాటలాగా రెప రెప లాడేవి .’’పార్టీ మీద నిషేధం ఉక్కు పాదమై వాలినప్పుడు –ఇంటిమీది
జెండా పీకస
ే ుకోన్నారుకాని –పార్టీ మీద నమ్మకాన్ని వదులుకోలేదు ‘’అని పార్టీపై తన
అభిమానాన్నితెలిపారు .కమ్యూనిస్ట్ మిత్రు డు కుందుం ప్రకాశ రావు ఆప్త మిత్రు డు .’’నా
అక్షర గమనానికి ప్రత్యక్ష కారణం అతనే ‘’అని కృతజ్ఞ త చెప్పుకొన్నారు .ఆవంత్స సో మ
సుందర్ ఆధునిక సాహిత్య పరిచయం చేశాడు .’’రచన బాగోగులని తూకం వేసే తూనిక
రాళ్ళూ యేవో అతని దగ్గ రున్నాయి ‘’అని ఆయన ప్రతిభను కీర్తించారు .’’నన్ను
రచయితగా శిల్పించిన వాడు అక్షరాలా అతనే ‘’అని అన్నారు.’’వయసు పెరుగుతున్న కొద్దీ
–ఇంటి పరిస్తితులు అర్ధమై –మనసులో చిక్క పడి –బాల్యం మెల మెల్లగా పట్టు
సడలించుకొని –‘’దూరం గా జరిగప
ి ో యింది .
నూనుగు మీసాలు తేనే రంగులో మెరుస్తు న్నప్పుడు –‘’అందం అప్పుడు కాంటాక్ట్
లెన్స్ అయి –నాకళ్ళల్లో అమరిందేమో ?’’అన్నారు యవ్వన ప్రా దుర్భవాన్ని కవిత్వం లో
ఒలక బో స్తూ .వందేళ్ళ చరితగ
్ర ల కాలేజి లో చేరి ‘’ఆనంద గర్వాలు –మనసును ఉయ్యాల
లూపాయి ‘’.అంటారు .దీనికి కారణం ‘’ఓ చారిత్రిక వార సత్వపు స్రవంతిలో –నేనో బిందు
వౌతున్నందుకు ‘’పొ ందిన గర్వం అది .సంస్కృతీ వారసత్వానికి ముచ్చట అది .పెదనాన్న
ఇల్లు గుల్ల చేసుకొని ,నిండు దరిదం్ర తో మంచాన పదడి చనిపో తే ,పెద్దమ్మ భారమూ
తండ్రిమీద పడి నా తండ్రిబెదరలేదట .తల్లి ఒంటిమీద నగ నట్రా కాళ్ళోచ్చి కదిలిపో యాయి
.పెదమామయ్య సాయమే దిక్కైంది.స్కాలర్ షిప్ అంది తల్లి చేతుల్లో డబ్బు పెడితే ‘’తన
కలల సాకారానికి –వర్త మాన చిత్రం –ఆమె మనసులో –అస్పష్ట ంగా కదిలి ఉండాలి ‘’అని
ఊహించారు .
చిత్రా ల్లో జీవాన్ని ,చైతన్యాన్ని వేగాన్ని ని౦పు కొంటూ వెలుగు నీడల సహజ
సౌందర్యాన్ని అడ్డు కొంటూ తనను తానూ చిత్రకారుడిగా ఆవిష్కరించుకొన్నారు వీర్రా జు
గారు .తన ప్రయతనం కీర్తికోసం కాదని ఆర్దికావసారలకోసమే నని నిజాయితీ గా చెప్పారు
.ఆస్థా నకవి శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి చేతులమీదుగా చిత్రకార సన్మానం అందుకొని
పులకించారు .అప్పటికి వయసు పద్దెనిమిదే అన్నది కొసమెరుపు .
శరత్ సాహిత్యం చదివి అదే మూసలో అవే పాత్రల్ని మూస పో సి అచ్చులు పో సుకొని
నవల రాశారు .’’చిదికే వరకు సెగ్గడ్డ సలపరం పెట్టి నట్లు ఆలోచనలు అక్షరాలై కాగితం
మీద రాలే వరకు –మనసుకు పట్టిన జ్వరం –నిమ్మళించి తేలిక పడనే లేదు ‘’ఆయనకు
.ప్రజా మత వార పత్రిక దీన్ని సీరియల్ ప్రచురించి గుర్తింపు పొ ంది’’ రచయిత గా చెప్పుకొనే
వీలిచ్చింది ‘’అది మరోకొత్త నవలకు ఊపు నిచ్చింది .అప్పటికి అయన ఇంటర్ రాసిన
విద్యార్ధి మాత్రమే .
బుచ్చి బాబు రాసిన ‘’అరకు లోయలో కూలిన శిఖరం ‘’కద చదివి ‘’అడవి గుండెల్లో దూరి -
గుండె గుబుర్లో కి చూసి –గుబురు పొ దల్లో కి నడిచి –దారుల్లేని అడవి నేలను –పాదాలతో
తట్టి –చూపులతో చుట్టి –అడవి అందాన్ని మోపులకెత్తు కొని రావాలి ‘’అని ఆరాట పడ్డా రు
.దీన్ని గ్రహించిన మిత్రు డు తన ఊరికి ఆహ్వానిస్తే వెళ్లి ఆ సో యగాలను స్వయం గా
అనుభవించి గుండెలో పదిలం గా భద్రపరచుకొన్నారు .బుచ్చిబాబు రచనా ప్రభావం
అంతటిది .ఈ అనుభవం తో ‘’అస్తిపంజరం ‘’కద రూపు దిద్దు కోన్నది .తర్వాత సీరియస్ గా
‘’సమాధి ‘’ ,ముగ్గు రు వ్యక్తు ల విచిత్ర ప్రవర్త నకు అద్ద ం పట్టే ‘’విచిత్ర త్రయం ‘’కధలు రాశారు
.మిత్రు డు ప్రకాశ రావు ‘’సమాధి ‘’ని లేపి సాహిత్యం లో నిలబెట్టా డు .అది అరడజను
కధలకు జన్మనిచ్చింది .పత్రికలో మెచ్చుకోళ్ళు లభించాయి. ప్రతిఏడాది సాహిత్య సమీక్ష
చేసి కొత్త వరవడి సృష్టించిన శ్రీ వాత్సవ ఘనం గా శ్లా ఘించాడు .’’అనుకోని ప్రో త్సాహం –
అన్ని కోణాల్లో నూ వర్షించింది ‘’
మాదేటి రాజాజీ అనే కొత్త మిత్రు డు పరిచయం అయాడు .ఇంతకీ రాజాజీ ఎవరు?’’వరదా
వెంకటా రత్నం గారి శిష్య రికం తో –చెయ్యి తిరిగి –బొ ంబాయి జే జే స్కూల్ ఆఫ్ఆర్ట్స్ లో
శిక్షణ పొ ంది –వచ్చిన ఉద్యోగాన్ని బేఖాతర్ చేసి –ఆర్టిస్ట్ డిప్లమా తో స్వస్థ లం రాజ మండ్రి
కి తిరిగొచ్చిన హీరో ‘’ ‘’డబ్బు సంపాదనకు దూరం గా నిలిచి –కళని అమ్మకానికి పెట్టక –
కీర్తి ప్రతిష్ట లకు దగ్గ రి దారిపట్ట క –నిరంతర విద్యార్ధిగా ఉన్నవాడు –చిత్ర కళ కే అంకితమైన
అరుదైన వ్యక్తీ ‘’అని ఆరాధనా భావం ప్రకటించారు .ఆప్తు ల్లో ఆప్తు డైనాడు’’ వీరాజీకి రాజాజీ
‘’.కాలేజీ లో సీనియర్ బసవ రాజు ‘సాహి త్యాభి రుచిన సెంటులా పూసుకొని –కళాభి
రుచిని పౌడర్లా పూసుకొని –ఖరీదైన పెంటాక్స్ కెమెరా తో కాలేజీ కాంపౌండ్ ‘’లో
తిరిగేవాడు ‘’ఘాటైన స్నేహ పరిమళాలు వెదజల్లేవాడు ‘’ఇదంతా పైకే ,కనిపించినప్పుడే
అని అర్ధమైపో యింది వీరాజీకి .’’కనిపించినప్పుడు ఆప్యాయం గ అభిమానం తో ముంచేసి
ఉక్కిరి బిక్కిరి చేసి –ఆ తర్వాత పూర్తిగా మరిచిపో యే వ్యక్తీ ‘’’’అది స్నేహం గా
పరిగణించడం ఎలా ని బాధ పడ్డా రు .కాలేజీ అంతర్ కళాశాలల సాంస్కృతిక పో టీలలో
నటుడు గా కూడా వీర్రా జు పాల్గొ న్నారు .’’జీవితం లో కాస్త యినా నటించటం చేత నైతే –
రంగ స్థ లం మీద కొంతైనా రాణించే వాడిని ‘’అని నిజం ఒప్పుకొన్నారు .ఆఫీసర్ పాత్ర
పో షించి డైలాగు చెప్పటం రాక అప్ప చెప్పేసి రసాభాస కాకుండా కాపాడుకోన్నానని
చెప్పారు .’’గతస్మృతులు ‘’చిత్రా నికి ప్రధమ బహుమతిపొ ందారు. ప్రిన్సిపాల్ స్వయంగా
పిలిచికాఫీ ఇచ్చి అభినందించారు .’’సమాధి ‘’కదాభిమాని గా వినుకొండ నాగ రాజు
పరిచయమైనారు .అతని వలన ‘’బంగోరె ‘’పరిచయం కలిగింది .’’కాలేజి మేగజైన్ కోసం
కవిత రాయక తప్ప లేదు’’.స్వతంత్ర పత్రిక పుణ్యమా అని ఆధునిక కవిత్వం పై అవగాహన
కలిగింది .’’అసమర్ధు ని ఆత్మకధ ‘’గేయం రాశారు .’’గతాన్నంతా తవ్వి గుట్ట గా వేసి
కొండలాంటి ఆ మేటను చూసి –నాగుండె గడియారం ముళ్ళు –వంద మైళ్ళ వేగం తో
పరుగెత్తు తుంటే ‘’రాశానని అవే పంక్తు ల్ని రాసి చెప్పారు .ఫినిషింగ్ టచ్ గా ‘’ ఈ విశాల
పృధివిలో –నే కోరినదేమీ లేదు –నన్నూ నాఆశల్నీ కప్పెట్టే –ఆరడుగుల నేల తప్ప’’ అని
ముగించారు దాన్ని .
యువజనోత్సవాలలో గీసన
ి చిత్రా లకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాటిని చూసి రాజమండ్రి సబ్
కలెక్టర్ ‘’పెంకులు విరిగిపడి ,గోడలు పెచ్చులూడి –రోగిష్టి రూపు తేరన
ి ‘’వీర్రా జుగారింటికి
వస్తే ఆశ్చర్యం తో నమస్కారమైనా చేశాడో లేదో తెలీని అయోమయం లోపడ్డా రు .చిత్రా లు
చూసి రెండుకోనుక్కొని వెళ్ళారు .హైదరాబద్ వస్తే కలవమని చెప్పారు .’’చిత్రకళలోనూ
,చదువు లోను విద్యార్ధి దశ దాటని నన్ను –వెతుక్కుంటూ వచ్చిన ఆ కళాభిమాని కి –
కప్పూ సాసర్లు మంచివి లేవని –కాఫీ నీళ్ళయినా ఇవ్వనందుకు ‘’సిగ్గు పడ్డా రు .కాని
‘’విరిగన
ి కప్పులనైనా ఆత్మీయం గా అందుకొనే ఆయన హృదయ సౌందర్యాన్ని –
గుర్తించని గుడ్డి వాడి నయినందుకు ‘’–మరింత సిగ్గు తో కుంచించుకు పో యారు .
పో టీల ఇన్ చార్జి లెక్చరర్ రెబ్బా ప్రగడ సూర్య నారాయణ మూర్తిగారు ‘’వాటర్ బరీస్
కాంపౌండ్ టానిక్ ‘’ఇంటికొచ్చి మరీ చేతిలో పెడత
ి ే ఆయన అభిమానాన్ని వెర్రిగా భావించి
ఫ్రెండ్స్ తో కలిసి పకపకా నవ్వుకున్నారు.కాని వారం తిరక్కుండా అనారోగ్యం పాలై పొ డి
దగ్గు తో బాధ పదడి డాక్టర్ కు చూపిస్తే అర్భకుడైన ఆయనకు బలమైన ఆహారం అవసరం
అని చెప్పితే కాని లెక్చరర్ గారి ఔదార్యం తెలిసిరాలేదు .తెలిసి ఎన్నో సార్లు
కనిపించినపుడు చేతులెత్తి నమ్స్కరించారో తెలీదు .రోగం సంగతి కప్పిపెట్టి ఇంట్లో ఎవరికి
చెప్పలేదు .రాసిన ప్రతి దానికీ డబ్బు రాలేదుకాని గీసిన ప్రతిదీ డబ్బు సంపాదించి
ఇచ్చింది .ఆంద్ర ప్రభ వీక్లీ లో’’ పిల్లల బొ మ్మల జాతకకధ’’లకు ముప్ఫై వారాలపాటు
చిత్రా లు గీసి రెగ్యులర్ ఆదాయం పొ ందారు .మూడో పుస్త కం అమ్ముడై ,నవల ఒక ప్రసిద్ధ
పత్రికలో సీరియల్ గా వచ్చింది .
వీర్రా జు గారి పొ డి దగ్గు క్షయ గా మారింది .’’’క్షయ పురుగులు ఊపిరి తిత్తు ల్ని
కావలించుకొని అల్లు కు పో యి,.మూడు చోట్ల కేవిటీలు (బొ క్కలు)పెట్టా యి ‘’అని
చెప్పుకొన్నారు .ఆదుకొని హాస్పిటల్ లో చేర్పించిన వాడు కళాభిమాని పంజాబీ సింగు
గారు. ‘’నిజం గా పునర్జన్మ ప్రసాదించిన మహానుభావుడు ‘’అని సింగుకు వందనం
చేశారుకవిత్వం లో .ఇంట్లో వారికి తెలీకుండా మేనేజ్ చేశారు .ఆస్పత్రి వాతావరణాన్ని
వర్ణిస్తూ ‘’బంధువుల పరామర్శల పవన స్పర్శలు లేవు-ఆత్మీయుల సానుభూతి శీతల
తుషారాలు లేవు—మిత్రు ల స్నేహ కరచాలనలూ లేవు ‘’అని బాధపడ్డా రు మరి
ఉన్నదేమిటి ?’’నిశ్శబ్దా న్ని తూట్లు పొ డిచే రోగుల మూల్గు లు తప్ప ‘’—భయం చిలుము
పట్టి వన్నె తరిగన
ి పీడాకార ముఖాలున్నతప్ప –కన్నీటి కెరటాల మీద తేలి పో యే రోగిష్టి
శరీరాలు తప్ప –‘’అని ఆ భయంకర వాతావరణాన్ని తెలిపి ఇంకాస్త వివరంగా ‘’గుండె
గుబురులో –గుబులు ముళ్ళ గాయానికి –చిరు నవ్వు లేపనాల చల్ల ని పూతల్లేని –
సంతోష సరోవరం లో ఆహ్లా ద వివరాల్లేని –కంటి రెప్పల వెనక సుందర స్వప్నాలు లేని –
భయ పెట్టె కల్లో ల సముద్రం లో –చిల్లు పడవ ప్రయాణం –ఇదీ ఇక్కడి జీవితం ‘’ ఈ విచిత్ర
భయానక పరిస్తితులలో’’అందాలోలికే హాస్పిటల్ బిల్డింగ్ –‘’చిక్కటి చీకటి మధ్య తెల్లగా
మెరిసప
ి ో యే –సామూహిక సమాధి అవుతుంది ‘’అన్నారు .
ప్రక్రు తి ఎలాకనిపించింది ‘’చల్ల గా కనిపించే మచ్చల చంద్రు డు –చీడ పట్టిన ఊపిరి తిత్తి
అవుతాడు –నిద్ర పో యే ముందు కన్ను గీటి కవ్వించిన నక్షత్రా లు –మెరిసే గుడ్ల గూబల
కళ్ళవుతాయి .’’అని చెప్పారు .రోగులెలా ఉంటారు ?’’ఒకరికొకరు మిత్రు లై –ఒకరికొకరు
ఆత్మీయులై –ఆప్తు లై – యేకాంతాలను దాటుకొని తమ నుంచి తాము దూరం గా
పారిపో తూ౦టారు ‘’అని క్షవ్యాదిగస
్ర ్తు ల మనోభావాలను తెలిపారు .క్షయకు’’ స్త్రేప్టో మైసిన్
‘సంజీవనిగా మందు వచ్చి నాలుగేళ్ళు అయినా ఇంకా జనాలలో భయం పో లేదన్నారు
.’’ఒక్కన్నే-నే నోక్కన్నే-నాలో నేను చూసుకొంటూ –‘’గడిపానని చెప్పుకొన్నారు .పూర్తిగా
వ్యాదినయమై ఇంటికి చేరారు ‘’తమ్ముళ్ళు చెల్లా యిల కళ్ళు పుచ్చపువ్వులయ్యాయి
‘’మిత్రు లు కళ్ళతోనే చురకలేశారు .వీరాజీ మళ్ళీ జన జీవన స్రవంతిలో చేరప
ి ో యారు .
‘’నిస్వార్ధ స్నేహానికి ,నిజమైన మైత్రికి –శిల్పించిన చిహ్నమై ‘’న మల్లె శుకు ‘’రంగుటద్దా లు
‘’అంకితమిచ్చి అభిమానాని ప్రకటించుకొన్నారు .వినుకొండ నాగరాజు నవల ‘’తాగు
బో తు’’కు ‘’ముందుమాట రాయించి –లేని గౌరవం కల్పించటం ‘’అతని ఆత్మీయతకు
చిహ్నం అని చెప్పుకొన్నారు .అరవై దశకం లోనే రెండు నవలలను పూర్తిగా ‘’చైతన్య
స్రవంతి ‘’ శిల్పం లో చెక్కాడు నాగరాజు .’’ఎనిమిది నెలల శ్రమ ఫలితం గా ‘’మైనా ‘’నవల
యెగిరి వచ్చింది .ఆ నవలను ఆంధ్రపత్రికకు పంపిస్తే ‘’పాఠకులకు శైలీ ,ఇతి వృత్తా లు
అందుబాటులో లేవు ‘’ అని తిరస్కరించి పంపిన నవల మైనా అవార్డ్ విన్నర్ అయింది
తర్వాత..నగరం లోని సాహితీ వేత్తలకు పరిచయం చేశాడు వీర్రా జుగార్ని శ్రీ వాత్సవ .’’కొత్త
ఆలోచనలకు అవకాశం లేని –చాదస్తా ల ముక్క వాసనల మధ్య –ఊపిరి సలపక ‘’కృష్ణా
పత్రిక ‘’నుండి వైదొ లగారు .పరిచయాలు స్నేహాలతో –సాహిత్య వాతావరణాన్ని నా చుట్టూ
అల్లు కొని –నన్ను నేనే వెలిగించుకొంటూ –నాకు నేనే ప్రో త్సాహం ఇ చ్చుకొంటూ ‘’
మరోనవలకు శ్రీకారం చుట్టా రు .
హైదరాబాద్ లో ‘’కదా సమ్మే ళనాలలో ‘’పాల్గొ న్నారు .అజంతా ఎల్లో రాలు చూసి
ఆ నేపధ్యం తో కద రాశారు .శ్రీ కృష్ణ దేవా రాయా౦ధ్ర భాషా నిలయం లో బుచ్చి బాబు
అధ్యక్షత జరిగిన తోలి కధక సమ్మేళనం లో పాల్గొ ని బుచ్చిబాబు చేత ‘’ఇంత వరకు
సాహిత్య వారసులు లేని నాకు –వారసుడై వచ్చి –నన్ను మురిపస
ి ్తు న్న వీరుడు ఈ
వీర్రా జు –ముందు ముందు నన్ను మరిపించినా మరి పించగలడు’’అని సభా ముఖం గా
వీర్రా జు గారికి కితాబిచ్చాడు .ఆ మాటల్లో ‘’బలమైన ఇతి వృత్త ం దొ రికి –కొత్త గా చెప్పగల
నేర్పుంటేనే రాయటానికి ప్రయత్నిం చాలనే ‘’హెచ్చరిక కనిపించింది .తన కధలన్నీ కలిపి’’
చేతి కందేవి ఓ పిడికెడు మాత్రమె ‘’అని అన్నారు .తురగా దంపతులు ,వాకాటి
పో రంకిలు ,సింగరాజు ,నిఖిలేశ్వర్ వగైరా సాహితీ మిత్రు లతో కాలక్షేపం బాగానే ఉండేది
.తనను తానూ చైతన్య పరచుకొని –ఆధునిక చిత్రా లు వేశాకే –భాగ్య నగర చిత్రకారులు
వీర్రా జు గారిని గుర్తించారు .వడ్ల మాని మధుసూదన రావు ప్రతిభ గల చిత్రకారుడు
.ఆయన్ను గురించి ఆర్ట్ మేగజైన్ ‘’కళా రత్న ‘’లో ప్రశంసా వ్యాసం రాశారు .ఆయన ఒక
సంస్థ కు ఆఫీస్ బేరర్ గా ఉండి ఆర్ట్ ఎక్సి బిషన్ లో పాల్గొ నడం నచ్చక చిన్న చురక కూడా
వేశారు వ్యాసం లో .దానికి ఆయనకు కోపం కూడా వచ్చింది .ఇద్ద రికీ షస్టా స్ట కం అయి
అకాడెమీ మెట్లేక్కడం మానేశారు వీరాజీ .
పుస్త కాలకు ముఖ చిత్రా లేసి తృణమో ఫణమో రాబడిపొ ందారు .అదే తన ‘’కళా
మార్గ మైంది ‘’.’’సాహిత్యం పడుగై –చిత్రలేఖనం పేకై –కలనేతగా జీవితాన్ని అల్లు కున్నాయి
‘’.’’జీవితాన్ని కళాత్మకం గా తీర్చి దిద్దు కొనే మిత్రు డు దివి శ్రీధర బాబు పరిచయం తో
సంగీతం లోనూ వేళ్ళు పెట్టి అది రాని విద్యని రూఢి చేసుకొన్నారు .’’భారత్ కళా పరిషత్
‘’లో సంయుక్త కార్య దర్శి పదవి కట్ట బెడితే సమర్ధ వంతం గా పనిచేసి సభలు ప్రదర్శనలు
నిర్వహించి ‘’కళ’’వార్షిక సంచికలను సుందరంగా తీర్చి చిత్రకళా రంగం లో గ్రంధాలు లేని
లోటు తీర్చారు వీర్రా జుగారు .ఈ సంచికల సంపాదకుడు చలసాని ప్రసాద రావు ‘’మాటలకు
అంటిన రాగాన్ని తుడిచి –కవిత్వాన్ని అద్దిన వాడు ‘’సామాన్యుల బాధల గూళ్ళల్లో కి
కవిత్వాన్ని లాక్కొచ్చిన వాడు –వచన కవిత్వ జెండాను ఎత్తు గా ఎగరేసిన వాడు ‘’వచన
కవిత్వానికి కేటలిస్టై వ్యాప్తిని వేగవంతం చేసినవాడు’’గా కుందుర్తిని కీర్తించారు .
‘’కొడిగట్టిన సూర్యుడు ‘’కి ఫ్రీ వర్ష ఫ్రంట్ అవార్డ్ రావటం వీర్రా జు గారి ‘’సాహిత్య జీవితానికి
తోలి బహుమతి ‘’.అడక్కుండానే ఒకటీ అరా ఆకాశ వాణి ప్రో గ్రా ములు వర్షించాయి .ఆ
వాణి తనకు ‘’రాదారి కాదు ‘’అని తెలుసుకొన్నారు .’’సిగరెట్ పాకెట్ తెమ్మన్న ‘’అధికారి
ఆధిపత్యాన్ని కాదని వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఆకాశ వాణి మెట్లు ఎక్కనే లేదు
అభిమానధనుడైన వీర్రా జుగారు .ఆయన మీదేకాదు ‘’ఆకాశ వాణిమీద సైతం అసహ్యం
తుళ్ళి పడి ఇప్పటికీ నన్ను –నా కాళ్ళు ఆ మెట్లు ఎక్కనివ్వలేదు ‘’అని సగర్వం గా
చెప్పుకొన్నారు .ఆంద్ర ప్రదేశ్ పత్రిక చిత్రా లకోసం కుందుర్తి ,గోపాల చక్ర వర్తి తో బాటు
కాకతీయ చిత్ర వైభవాలను కళ్ళారా చూసి ,యాదగిరి లో నరసింహ స్వామి గుడిపద
్ర క్షిణ
కోసంసం అవిటికాలి చక్రవర్తికి బుజాలు ఆసరాగా తానకు ఇష్ట ం లేకున్నా తిరిగారు
.స్నేహితుడి ఊరికి వెళ్లి ‘’ఒక్క కరెంటు తీగైనా ఊరిని అల్లు కోకపో వటం ‘’చూసి ఆశ్చర్య
పో యారు .
సాహితీ సాంస్కృతిక సంస్థ వారి’’ యువ భారతి ‘’లో ‘’నా ముఖ చిత్రా ను బంధం –నాకో
చిక్కని సాధనమై –సాహితీ వేత్తలకు మా ఇంటికి రహదారి మార్గ మైంది ‘’అని సంతోషం తో
ఉప్పొంగారు .అది ‘’తెరిచిన ద్వారమే ‘’అయింది అందులో వందకు పైగా ముఖ చిత్రా లు
వేసన
ి ఘనత రాజు గారిది .’’సాహితీ వేత్తలకు నేనొక చిత్రకారుడిని మాత్రమె –కవులకు
కధకుడిని –కధలకు కవిని ‘’అని ఆవేదన చెందారు .ఎవరికి వారు వీర్రా జుగారిని వారి
రంగం లో చొరబాటు దారునిగానే భావించారు .అదీ ఆశ్చర్యం .ఒరిస్సా లో భువనేశ్వర్ వెళ్లి
అక్కడి కళా సంస్కృతికి నీరాజనాలు అందించారు ‘’కలింగ రాజుల దిల్ప కళాభిమానానికి –
శిధిల భువనేశ్వరం ఒక నిదర్శనం ‘’అన్నారు .’’లింగ రాజుదేవాలయం ‘’ఒక దేవాలయ
గుచ్చం ‘’అని ముగ్ధు లయ్యారు .అవన్నీ స్కెచ్ బుక్ నిండా నింపుకొని సంతోష పడ్డా రు
.వాటిని దర్శించటానికి రెండుకళ్ళు చాలవు అన్నారు .
యెర్ర భావాలు మనసులో పరచుకొని కొత్త గా రాసింది అంతా వామపక్షం గానే
కనిపించింది .మెల్లగా కద వెనక బడి కవిత్వం ముందుకు సాగింది ‘’.మైనా నవలకు
అకాడెమీ పురస్కారం వచ్చినా ఆ ప్రభావం పడలేదు. కదా ,నవలా మళ్ళీ బలాన్ని
పుంజు కోలేదు ‘’అని నిజాయితీగా చెప్పారు .దిగంబర కవులలో ఆరుగురి లో
అయిదుగురు తన ఆత్మీయ మిత్రు లే అయినా ‘’యెంత మాత్రం వారి చర్యల్ని సమర్ధిం
చని వాడిని .’’అన్నారు ‘’రాజ్యం మీద చూపాల్సిన కోపాన్ని –సమాజం మీద చూపటం
సరికాదు ‘’అని తన మనసులో మాట బయట పెట్టా రు .’’విరసం తెలుగు సాహిత్యాన్ని –
ఒక మలుపు తిప్పింది ‘’అని నమ్మారు .’’విరసీయున్ని ‘’కావటానికి ప్రయత్ని౦చ
లేదన్నారు .
లేపాక్షి శిల్ప సౌందర్యాన్ని చూడటానికి వెడితే ‘’ఆరు బయట తాపీగా చతికిల బడి గత
వైభవాన్ని నేమరేసుకొంటూ –ఇళ్ళ కప్పుల మీద నుంచే’’ మూపెత్తి ’’స్వాగతం పలికాడు –
నల్ల సేనాపు రాతి లేపాక్షి బసవయ్య ‘’.లేపాక్షి శిలా సంపదను కాపాడిన వాడు ‘’కల్లూ రి
సుబ్బారావు – అందుకాయనకు తెలుగు జాతి –రుణ పడి ఉండక తప్పదు ‘’అన్నారు
.శ్రీధర బాబు జర్మనీ వెళ్లి అక్కడ వీర్రా జుగారి చిత్రా లను ‘’వన్ మాన్ షో ‘’గా ఏర్పాటు
చేయగా ‘’నా కళా జీవితానికి ఒక కలికితురాయి అయింది ‘’అని ఏంతో సంతృప్తి చెంది
మిత్రు నికి క్రు తజ్ఞా తాంజలి ఘటించారు .శ్రా వణ బెల్గో లా వగైరా దర్శించి రేఖల్లో చిత్రా లుగా
మార్చుకొని లారీ ప్రయాణం లో ఆ ‘’చిత్ర సంపద ‘’క్రిష్ణా ర్పణ’’మై చేజారిపో యింది
.గుర్తొ చ్చినప్పుడల్లా అది ‘’మనసులో ముల్లై కలుక్కున –గుచ్చుకొని బాధిస్తూ నే ఉంది
‘’అంటారు.
వీర్రా జు గారికి ‘’స్నేహం ఊపిరి –చైతన్య లహరి ‘’.’’కవితా జైత్ర యాత్రలో –రధం మీద రక్త ం
సూర్యుడ్ని –జెండాగా పాతుకున్నకవి –కవిత్వాకాశం లో మధ్యందిన మార్తా ండుడు ‘’కే
శివారెడ్డి అని ఆయన తన సన్నిహిత మిత్రు డని చెప్పుకొన్నారు ‘’’స్వాతి మాస పత్రికకి -
ఇంట్లో నే పురుడు పో సి –ఏడాదిపాటు సాకిన ‘సాహితీ చిత్రకళా మంత్రం సాని వీర్రా జుగారు
.’’నడిచే చదువుల చెట్టు -రోణంకి అప్పలస్వామి ‘’పట్ల గౌరవం తోబాటు మేన మామ
కుటుంబం తో ఆయనకున్న సాన్నిహిత్యం మరీ దగ్గ రకు చేర్చింది .ఉత్త రాయణం
ప్రేమాయణం గా మారి మేనమామ కూతురు ‘’ఉత్త రాల సుభద్రా దేవి ‘’తో వివాహం
అప్పలస్వామి గారి అధ్యక్షతన –వైదిక ఆచారాలకి –వేద మంత్రా లకీ దూరం గా’’బంధు
మిత్రు ల చప్పట్లే –బాజా భజంత్రీలు బ్యాండ్ వాయిద్యాలుగా –సభా వివాహం గా ‘’జరిగింది
.’’ఒకరికొకరు తోడుగా ఉండాలని –ఒకరి కొకరం నీడగా ఉండాలని –సమిష్టిగా
నిర్ణయించుకొని –గట్టిగా చేతుల్ని పెనవేసుకొని –వ్యక్తీ నుంచి కుటుంబం లోకి –కుటుంబం
నుంచి సమాజం లోకి –అడుగు తీసి అడుగు వేస్తూ –పరస్పరాభి రుచుల కల నేతగా –
జీవితాన్ని నేయటానికి –శ్రీకారం చుట్టు కోన్నాం ‘’అని వీర్రా జు గారు వివాహ మహాత్మ్యాన్ని
సింపుల్ గా వివరించి శుభం పలికారు .
వీర్రా జీయ శీలం -1
ప్రముఖ చిత్రకారులు ,కవి నవలా రచయితా శ్రీ శీలా వీర్రా జుగారికి గత ఏడాది సెప్టెంబర్
లో శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ‘’బాపు –రమణ ల స్మారక పురస్కారం
‘’సరసభారతిద్వారా మచిలీపట్నం లో అందజేసినప్పుడు వారు అభిమానం గా ఇచ్చిన
‘’ఎర్ర డబ్బా రైలు ‘’,’’ఒక అసంబద్ధ నిజం ‘’రెండుకవితా సంపుటులను ఈ రోజు మాత్రమె
చదివీ వీలు దొ రికి చదివాను .మొదటిది 1981-93 కాలం లో రాసినకవితలైతే ,రెండవది
ఆ తర్వాత రాసినవి .రెండిటల
ి ోనూ వీర్రా జుగారి కవితాత్మ దర్శనమిస్తు ంది .సమాజం పై
వారికున్న అభిప్రా యాలు ,తనకున్న భావాలు ,తానూ నమ్మిన సిద్దా ంతా లు ,సమాజం
పట్ల బాధ్యతా ,తోటి వారిపై ఉన్న మానవ సంబంధాలు అన్నీ రాశీభూతమై వీర్రా జు గారి \
నడవడిని ,ప్రవృత్తి ని ,అంతరంగాన్ని వ్యతిత్వాన్ని కేరక్టర్ ను ఆవిష్కరిస్తా యి ఈ కవితలు
.అందుకే ఈ వ్యాసాన్ని ‘’వీర్రా జీయ శీలం ‘’అన్నాను . ముందు ఎర్రడబ్బా రైలు లోని కవితా
బో గీల సంగతి చూద్దా ం .
దూరమైపో యిన కొడుకు నుండి ఏదో ఒక రోజు ఉత్త రం వస్తు ందని యెర్ర డబ్బా రైల్ కోసం
ఎదురు చూస్తు ంది ముసలితల్లి .ఆమెకళ్ళ ముందు అంతా చీకటే .చీకటికి ఎరుపూ
,వెలుగూ ఉండవు .కొడుకుతండ్రికి రాసే ఉత్త రం లో ‘’నాన్నా నేను క్షేమం ‘’అనే’’
ఆరక్షరాల’’ ఒక చిన్న మాటకోసం ఆతల్లి ఆరాటం .అదే ఆమెకు ఒక పెద్ద ఓదార్పు .ఆ
ముసలి దంపతుల బతుకు మీది ఆశకు ‘’రేపటి ఉషస్సు ‘’.ఆ ఉత్త రం వస్తే ‘’కుతకుత
లాడే కొడుకు గుండెల వేడి నెత్తు టిలో ఏ సర్కారు తుపాకి గుండూ తలస్నానం చేయలేదని
,కొడుకు గుండె లాకప్ చీకటిగదిలో కొట్టు కోవటం ఆగి పో లేదని ‘’ఉపశమనం .అందుకే
ఆమెకు ‘’యెర్ర డబ్బా రైలంటే అంత ఇష్ట ం ‘’గుండెల్లో కి సూటిగా దూసుకు పో యే మాటల
బాధా తప్త పల్ల వి ఈకవిత .
మిత్రు డు ‘’బాధల కొలిమిలో కాలికాలి రాటు దేలిన ‘’వాడు .అతనికి ఓ సందేశమిస్తూ ‘’ఈ
వ్యవస్థ మీద కోపం –నీ కుటుంబ శ్రేయస్సుకే పరిమతం చేయకు –నువ్వు చేసే త్యాగం –నీ
ఇంటి ఆవరణ దగ్గ రే ఆగిపో నివ్వకు ‘’అన్నారు. ఇది అందరికీ వర్తించే సూత్రమే .ప్రకృతి నేర్పే
పాఠం గురించి చెబుతూ ‘’నాలుగు వైపులా నిర్బంధం చేసినంతమాత్రా న –ఎవరూ
ఎవరిప్రా ణాలు తీయరు –తన ప్రా ణానికి నీచేతిలో ప్రమాదం పొ ౦చి ఉన్నప్పుదు –
మనిషేకాదు పిల్లి కూన కూడా నిన్ను నమ్మదు .-తనను తానూ రక్షించుకోవటం –ప్రక్రు తి
నేర్పే తొలిపాఠం’’అని మనప్రభుత్వాల ‘’అరణ్య కాండ ‘’పై చేన్నాకోల్ దెబ్బ .’’పగల ముగ్గిన
నేరేడు పళ్ళు –ఊదా వడగళ్ళుగా ‘’ పడుతున్నాయన్నారు వీర్రా జుగారు .శిశిరం లో బాదం
చెట్టు ఆయనకు ‘’పచ్చని ఆకుల్ని ఎర్రగా మార్చుకొని –సాయంత్రపు ఎండకు మరీ ఎర్రబడి
–నిప్పులపో గై మెరుస్తు న్నాయి ‘’ట .అద్భుతమైన భావ చిత్రం .అన్నిట్లో నూ బలిసిన వారి
‘’జీవితం నిండా ఎరుపు పరచుకుంటు౦ది –ఎరుపు వాళ్ళ అభిరుచుల నిండా అల్లు
కుంటు౦ది .ఎరుపు వాళ్ళ ఒంటి నిండా ప్రవహిస్తు ంది ‘’.కాని, వాళ్ల కు ‘’జానెడు యెర్రని
గుడ్డ ముక్క –మూరెడు కర్ర మీద జెండాగా మారి –గాలిలో రెపరెప లాడుతూ కళ్ళ
ముందు కనిపిస్తే –ఒకటే భయం –పిచ్చిభయం ‘’అని తన ‘’ఎర్రజెండా ‘’అభిమానాన్ని
దాచుకోకుండా చెప్పుకొన్నారు వీర్రా జుగారు .రక్త ం మరిగే వారికి ‘’రక్త పు రంగు జెండా అంటే
‘’కాళ్ళకింది--- కారిపో తుంది అని భావం .
తనఖా పత్రా న్ని గూర్చి ఏంతో కవితాత్మకం గా గుండె తడి తో ఇలా చెప్పారు ‘’మట్టిని
పెకలించి పరిచి –ప్రక్రు తి కన్నేర్రే జేస్తే కండబలం నమ్ముకుని –కావిళ్ళు మోసి నీరు పో సి -
గింజ గింజనీ ఆశలో తడిపి విత్తి –తమ సర్వస్వంగా కాపాడు కొంటున్న –ఒక్కగానొక్క
మడిచెక్క తాలూకు –తనఖా పత్రం ‘’అదే కాగితమై షావుకారు గారి ఇనపబీరువాలో
భద్రంగా ఉండి వాళ్ళ ఆశల్ని చిద్రం చేస్తో ంది .పిడికలి
ి బలాన్ని గూర్చి ‘’అయిదు వేళ్ళూ ఒక
చోట కలిసి –ఎముకలు సైతం పిండి అయి పో యెంతగా –దగ్గ రగా బిగుసుకొని –
ఆలోచనలోనిద్రు ఢత్వానికీ నిర్భయత్వానికీ అద్ద ం పడతాయట – ‘’గుప్పెట్లో నీమనసు
ఉంది –పిడికిలో మనసులోని నీ నిర్ణయం ఉంది ‘’అన్నారు .వేళ్ళు విడివిడిగా ఉంటె ఏమీ
ఉండదు కలిస్తే కసి బిగి పెరిగి అనుకొన్నది సాధిస్తా యి .పిడికలి
ి పౌరుషానికి
.మనస్సంకల్పానికి గుప్పెట ప్రతీకలు .
వీర్రా జు గారికి హంస బతుకు కంటే కాకి బతుకే ఇష్ట ం .కాకి సమిష్టి జీవితానికి ఉదాహరణ
.హంస ఒంటరితనానికి గుర్తు .అందుకే ‘’పది మందితో కలిసి పంచుకొనే –సమిష్టి జీవితం
నాది ‘’అన్నారు . .’’రెక్కలు రాని ఏ గూటి పిల్లో –రెక్కలొచ్చిన ఏ గూటి తండ్రో –కరెంటు
తీగకు బలి నేలకూలితే –పది మందినీ పిలిచి కన్నీరు కార్చే –సంఘ జీవితం నాది ‘’అని
తానూ సంఘజీవినని స్పష్ట ం గా చెప్పారు ‘’పది మంది తో జీవితాన్ని పంచుకోవటం –నా
బతుక్కి ఆదర్శం ‘’అంటూ ఆదర్శాన్ని వివరించారు .అమెరికా నౌకాదళం ఇరాన్ పౌర
విమానాన్ని కూల్చినప్పుడు చలించిపో యిన రాజుగారు మానవత్వం నశించిన
పాశవత్వానికి కినిసి ‘ఆ పని చేసిన వారు మనుషులైతే క్షమాపణ కోరేవారని రాక్షసులైతే
పొ రబాటును ఒప్పుకొనే వారని కాని ‘’వీళ్ళెవరూ ‘’?అని వీళ్ళను ఏ జాతికింద కట్టా లో
తెలియక నరరూప రాక్షసులని తేల్చారు .మానవత్వం లోపించిన ఈ జాతినేమని
పిలవాలో ? మిలియన్ డాలర్ల ప్రశ్న .వీర్రా జుగారికి మానవత్వం అంటే ఉన్న అభిమానికి
ఈ కవిత నిదర్శనం .మానవత్వానికి ఎత్తి న పతాక అనిపిస్తు ంది .
బడాబడా వాళ్ళు ‘’సింహాల క్ల బ్బుల్లో చేరి చెక్కు బుక్కుల్ని చించుతారు -దానాలతో
పేపర్లు ఆక్రమిస్తా రు .వాళ్ళు పదికాలాల పాటు పచ్చగా ,డబ్బాకలితో ఆవురావురుమనాలి
–అప్పుడే ‘’పెళ్ళాం ,పిల్లల జబ్బులకో ,చదువు సంధ్యలకో –పుస్తేలతాడో చేతిగాజులో
తాకట్టు పెట్టచ్చు .నూటికి పది రూపాయలకైనా డబ్బు తేవచ్చు –వాళ్ళ ఆకలి తీరకు౦డాలి
–వాళ్ళ సంఘ సేవ –అలా అలా సాగాలి ‘’అని వ్యంగ్యాస్త్రా న్ని సంధించి’’ చెడేల్ ‘’మని
వాయిస్తా రు .ఏ ఇజం వారైనా ‘’స్వార్ధిజం ‘’ప్రా ణాంతకం .వీరినీ వదలకుండా వాయిస్తూ
‘’మనకు కావలసింది ప్రజలు కాదు –మనమే –మన కీర్తి ప్రతిష్ట లు ,మన సుఖ
సంతోషాలు మన హో దాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని సుతిమెత్తగా మెత్తని
చెప్పుతో బాదేశారు .’’నీళ్ళల్లో నిప్పు ‘’కవితలో ‘’అలజడి రేగిన గుండేల్లో ంచే అకస్మాత్తు గా
–బడబాగ్ని లాగ నిప్పులు కురుస్తా యి .నువ్వింకా తేరుకోక ముందే –నిలువునా నిన్ను
మసి చేస్తా యి ‘’అని ఘాటైన హెచ్చరిక చేశారు .అలజడే కదా అని ఉపేక్షిస్తే ఉపద్రవం గా
మారుతుందని సూచన .
‘’వారం రోజులక్రితం వరకు ఆ గదిలో –అర్ధ రూపాయి మల్లెపూలు –అర్ధ రాత్రి వరకు
మత్తేక్కించాయి-రూపాయి పకోడీ పొ ట్ల ం –రోజంతా లాలాజలాన్ని పారించిది.-యవ్వనం
ఆ గదిగోడ మీద జీవితమై వేలాడింది ‘’అలాంటి జంట జీవితం లో భాగ్యనగరం అభాగ్యాన్ని
కురిపించింది ‘’మతవిద్వేషం పూసిన ఏ పిడి బాకో ‘’భర్త ను శవం గా మార్చింది
.ఇప్పుడామె అదే గదిలో ‘’చిరిగిన జీవితాన్నే –చింకి చాపలా పరచు కొన్నది –గుండెల్ని
పిండుకొని ఘోషిస్తూ –కల్లెలు కల్లెలుగా దుఖాన్ని కక్కు కొంటోంది ‘’.ఒక్క రాత్రిలో ఆమె
జీవితాశ చితికిపో యింది దీనత తాండ వించింది.’’ఆమెపేరు ఏదయితేనేం ?అనాగరక
ఆటవిక మత దురహంకారానికి గురైన –ఒక భాగ్య నగర అభాగిని ఆమె ‘’అని మతకల్లో లం
ఎందరి జీవితాలను బలి తీసుకోన్నాయో తెలిపే ఒక ఉదాహరణ మాత్రమె ఇది
.మనుష్యులుగా మనం ఆలోచించాల్సిన సమయం అని గుర్తు చేశారు కవి .’’అర్ధా ంగి
కూడా అమ్మలాగే ఓ స్త్రీమూర్తి కదూ ‘’అని మరోకవితలో చెప్పారు .
గుండె లక్షణం వివరిస్తూ ‘’కొండంత విశ్వాసం దానికి ఉండాలి –ఆకాశ మ౦త స్వేచ్చ –
చిటికెడు ఊపిరిలో నిండాలి –దో సెడు ఒంటి రక్త ం లో కరగాలి .అప్పుడే అది –ఊపిరి
తాగుతున్న రూపం అనుకోగలం ‘’అన్నారు కాకపొ తే అది మట్టిదో రాతిదో కర్రదో కంచుదో -
శిల్పం లాగా అదికూడా రక్త మాంసాల బొ మ్మే ‘’అన్నారు .రక్త ం ,మాంసం చెమట ఓడుస్తూ
రోళ్ళు తయారు చేసి ఇంటింటికీ తిరిగి అమ్ముకొనే వారు బాగ్యనగరం వచ్చి భయ పడ్డా రట
.ఎందుకు అంటే ‘’ఈ ఊరొచ్చాక మాకు జబ్బు భయం కన్నా కొత్త భయం పట్టు కొంది-
ఎప్పుడొ స్తు ందో అకస్మాత్తు గా కర్ఫ్యూ –మా నోట్లో దుమ్ము కొట్ట టానికి మా కడుపుల్లో
చిచ్చు పెట్ట టానికి ‘’అని వాపో యారు ఆ బడుగు జీవులు .ఇంత చిన్న విషయాన్ని వీర్రా జు
గారు గుర్తించి వారికి తనకవిత్వం లో చోటు కల్పించి వారి ఆవేదనను వినిపించటం ,కర్ఫ్యూ
యెంత భయంకరం గా బడుగు జీవుల జీవితాలతో ఆటలాడుతుందో తెలియ జేసే
మంచికవిత ‘’మా భయం ఒక్కటే ‘’.
ఓటు కోసం అభిమానం గా ఇంటికొచ్చే ‘’బిచ్చగాళ్ళు ‘’గురించి రాస్తూ ‘’నీ అభిమానం
నామీదకాదు నా చేతిలోమి వోటు మీద –ఓటు వెనక గద్దె మీద –గద్దెపై కూచునే నీరూపం
మీద ‘’ –అని నిర్మొహమాటం గా చెప్పారు .అందుకే ‘’నీ ఆతిధ్యం నాకొద్దు –మా ఇంటికి
నువ్వు రానే రావద్దు ‘’అని ఖచ్చితంగా వోటు బిచ్చగాడిని తరిమేశారు వీర్రా జుగారు .రాగాల
చెట్టు ను కలవరిస్తూ ‘’చెట్టే నా ఇల్లు –ఆకుల గుబుర్లె దిళ్ళు –కొమ్మలే ఊయలలు
‘’అన్నారు .కాని ఇప్పుడు తానూ ముని అయినా నిశ్శబ్దా న్ని ఆశ్రయించినా ‘’మౌనం లో
కూడా సంగీతం వినడం నేర్చిన వాడిని –నీ రాగానికే కాదు నీ మౌనానికీ –ఇప్పుడు నేను
శ్రో తను ‘’అని ప్రకృతిలో తానూ మమైక్యమయ్యే భావనకు అద్ద ం పట్టా రు .ఎదురు ప్రవాహం
లో బరువు పడవను లాగుతున్న కూలీలను కూడా వీర్రా జు గారు మర్చిపో లేదు ఇది రాజ
మండ్రి అనుభవమే .’’ఎగుడు దిగుడు ల రాళ్ల బాటలో –పిచ్చి డొంకల ముళ్ళ దారిలో –అలా
ప్రవాహానికి ఎదురుగా –మెల్లగా –మెల్లగా –బరువుగా –లాగు కొంటూ –లాగు కొంటూ –
లాగుకొంటూ ‘’అని దృశ్యమానం చేశారు .లాగుకొంటూ అనటం లో వాళ్ళ శ్రమా బడలికా
అలుపు ,ఊపిరి అందని స్తితి అన్నీ చూపారు .ఆరుద్ర కూడా ‘’మోయ్యోయ్ మోయ్యోయ్
మోయ్యోయ్ తోయ్యోయ్ తొయ్ ’కవితలో ఇదే సీను ‘’త్వమేవాహం ‘’లో చూపించాడన్న
సంగతి మనకు తెలుసు .హుసేన్ సాగర్ ‘’ఆత్మ హత్యాసాగరం ‘’కాక ముందు నీరు
మలినం కాక ముందు నిర్మల తరంగాలు సేద తీర్చేవని ఇప్పుడు అదొ క మృత్యు
సాగారమయిందని ఆవేదన చెందారు .’’రేపటి మాతృమూర్తి ‘’దృశ్యమే ఆయన్ను
వెంటాడింది .ఆ పసిపాప ముఖమే నీళ్ళలో ప్రతిఫలిస్తో ంది .మాత్రు మూర్తికాకుండానే యా
పసిపాప జీవితం భళ్ళున పగిలిపో లేదుకదా-హుసేన్ సాగర్ నీటిలో ఆమె భవిష్యత్
జలసమాధి కాలేదుకదా ‘’అని ఆ పాప జీవితం ఏమై పో యిన్దోనని ఆందో ళన చెందారు
.రోజూ ఇలాంటి దృశ్యాలు అక్కడ మామూలే కదా .
వీర్రా జీయం గా కొన్ని జీవిత సత్యాలు చెప్పారు .’కష్ట సుఖాల కల నేత ఉన్నప్పుడే –
జీవన మాధుర్యం తెలిసి వస్తు ంది ‘’అన్నది ఆయన అనుభవ సారం నిజ జీవిత విధానం
కూడా .శ్రీ శ్రీ ‘’కవితా ఓకవితా ‘’లోను తిలక్ ‘’నా అక్షరాలు ‘’లోను తమకవితా లక్షణాలను
వివరిస్తే వీర్రా జుగారు ‘’అక్షరాయుదుల కత్తి సాము ‘’రాసి తన మనోభావాలు వెలిబుచ్చారు
.’’కష్ట జీవుల కన్నీటి లో తడిసి –బరువెక్కిన అక్షరాలూ నావి –ఎక్కడ తడిమినా తడి
తగుల్తు ంది ‘’అన్నారు పాఠ కుల గుండె బరువేక్కిస్తా యి .’’ఈ సత్యమే తన అక్షర మాలికలో
దారం ‘’అన్నారు .తమ ఇంటికి ఆహ్వానించారు ‘’మీ లాంటి అభిమానుల రాకల్తో నే మా
పేరు ప్రతిష్ట లను కొలుచుకోనేది ‘’అని వ్యంగ్యం గుప్పించారు .అయితే తనను ఎలా గుర్తు
పట్టా లి ఎక్కడ కనిస్తా రు ?.రాజకీయ నాయకుడిలాగా చీపిరి చేత్తో పట్టు కొని ఫో టో
దిగాటానికో ముస్ష్టివాడికి కుంటివాడికీ సాయం చేస్తు న్నట్లు ఫో టోలు దిగే చోట ,బారు
బీరులలో తను కనిపించనని చెప్పి ‘’నేను బహువచనానికి ఏక వచన సంకేతాన్ని –ఈ
తెలుగు గడ్డ మీద అక్షర ధారుల కులానికి ప్రతినిధిని –అత్యాధునిక శాఖీయుడిని.కలం నా
ఆయుధం –కవిత్వం నా యుద్ధ భూమి –నా కీర్తినామం ‘’కవి ‘’అని చిరునామా ఇచ్చారు
.తాను అందరి ప్రతినిధినని గుర్తు చేశారు మళ్ళీ .
బాల్య జ్ఞా పకాల్ని అపురూపంగా దాచుకొన్న అమ్మ వెంట పుట్టిన ఊరికి వెళ్ళారు .అక్కడ
పొ డి పలకరింపులే దక్కాయి .ఆత్మీయ స్పర్శ లేనే లేదు .ఇప్పుడు ఆ ఊళ్ళో ‘’ప్రతి ఇల్లూ
ఓ టంక శాల –ప్రతి హృదయమూ ఓ డబ్బుల మూట’’అంత బలిసిపో యింది ఆ ఊరు
.’’పక్క నున్న అర్ధా ంగి బాహువులే –ఇల్లు చేరే వరకు వెచ్చని దుప్పటి నాకు ‘’అంటారు
ఇల్లా లిచ్చే సౌఖ్యాన్ని గుర్తు చేసుకొంటూ .’’ఏడుపైనా నాకు నవ్వులు పరచిన పూల
తివాచీయే ‘’అన్నారు .బిడ్డ పుట్టినప్పుడు ఏడుపుతోనే పలకిస్తు ౦ది అని సామెత చెప్పారు
.ఆ ఏడుపే మధుర సంగీతం అని ‘’ తొలినాదం మరీ అద్భుతం ‘’అని మురిసిపో యారు .
మరోసత్యం ‘’దృశ్యమైనా శబ్ద మైనా –అందంగా కనిపించేది –ఆకలి తీరాకే ‘’అని ఆకలి
ఉపనిషత్ ఆవిష్కరించారు .’’కళకి జీవితాన్నిఅద్ద డం కాదు –జీవితానికి కళను అద్దా లి
‘’అంటారు అప్పుడే అస్త వ్యస్త జీవితమైనా గజిబిజి చిత్రమైనా ప్రజా మోదం పొ ందుతాయని
భరోసా ఇచ్చారు .గ్లిజరిన్ కన్నీళ్ల ను రంగస్థ లానికి పరిమితం చేసి నిజమైన కన్నీళ్ల ను నిజ
జీవితం లోకి మిగుల్చుకోమని ‘’హితవు .రచయిత కాని కవికాని రంగుల కలల్లో మిగిలి
పో వద్ద న్నారు.’’నిజాన్ని నిజం గా చూపు –అది నేరం కాదు –నిన్ను నిన్నుగా
ఆవిష్కరించుకో –అది వంచన కాదు –భ్రమల్లో బతకటం –ఖరీదైన కళల కోసం వెతకటం –
ఆరోగ్యం కాదు –నీకూ –నీ చుట్టూ ఉన్న మాకూ ‘’అని గొప్ప హితోపదేశం చేశారు .
‘’మరణ భయం చుట్టు ముట్టి –నత్త లా మనసు ముడుచుకు పో యినా –‘’అది తనకు
తాత్కాలికమే కాని శాశ్వతం కాదని చెప్పారు .అలాంటి సమయాల్లో భజనల వైపు ,బాబాల
వైపు,పూజా పునస్కారాల్లో కి జారిపో కుండా నిలబడతానన్నారు .’’నా రంగుల ప్రపంచం –
నన్ను కాపాడుతూనే ఉంటుంది –నా అక్షర ప్రా ంగణం –నన్ను ఆదు కొంటూనే ఉంటుంది –
నా జీవన చరమాంకం చివరిక్షణం వరకు –నా రంగుల ప్రపంచమే నావిహార స్థ లి –నా అక్షర
ప్రా ంగణమే’’నా చిర్నామా ‘’అని వీర్రా జుగారు అటు అక్షరం ఇటు రంగులే తన నేస్తా లని
మార్గ దర్శకాలని ఘంటా పధం గా చెప్పారు .ముదిమి మీదపడ్డా చెదరని ధైర్యం ఆయనది
.ఆ అక్షర ,చిత్రజీవి మరింత అక్షర రాశిని మరిన్ని రంగుల చెలువములను వర్షించాలని
ఆశిద్దా ం .
నా టపా
కస్టా లు -కన్నీళ్లు
బాధలు -వ్యధలు
ఆప్యాయతలు -అనురాగాలు
స్నేహాలు -చుట్ట రికాలు
జీతం- నాతం
కధలు -కవిత్వాలు
బాధ్యతలు -బరువులు
ఆకలీ -దప్పులు
గుండె చప్పుళ్ళు-గుండె కోతలు
గోదారీ జలాలు -మూసీ తీరాలు
నచ్చటా లు -మెచ్చటాలు
ఆత్మ గౌరవాలు -అహంభావం కాని ఆత్మాభిమానాలు
ఆపేక్షలు - ఆత్మీయతలు
చిత్రా లు -జీవిత విచిత్రా లు
ఊహించని గౌరవాలు -ఊరించిన మెచ్చికోళ్ళు
ప్రైజులు -పారితోషికాలు
కుందుర్తి ,శ్రీవాత్సవలు -శివారెడ్డి గోపాల చక్రవర్తు లు
మేనమామలు -పెద నాన్నలు
ఊపిరి తిత్తు లు తొలిచే పురుగులు -ఊరడించే సింగులు
క్రిష్ణా పత్రికలు -సమాచార శాఖలూ
అహంభావం తో కొట్టిన దెబ్బలు -మర్యాదగా తిరస్కరించిన తీరులూ
ఉత్త రాలు -పరిచయాలు
ఉత్త ర పరిచయం తో -చేరువైన ఇల్లా లు
ఇవన్నీ పడుగూ -పేకల్లా
అల్లిన మీ జీవితం -ఒక చిక్కని గీతం
వచన సంగీతం -కవిత్వ వచనం
ప్రతి పదం లోపలి పొ రలు చీల్చుకోచ్చినదే
ప్రతిభావం నవ పరిమళ భరితమే
చిత్రా నికి సంగీతం అద్ది -కవిత్వానికి చిత్ర సొ గసులు కూర్చి
మీ జీవితాన్ని -జీవన గమనాన్ని
ఆవిష్కరించిన తీరు -అమోఘం అత్యద్భుతం
వీర్రా జు గారూ -అక్ష రాలను శోభావిలసిత శిల్పాలుగా
చెక్కిన మీ ఓర్పూ -నేర్పూ నాన్యతో దర్శనం అనిపించింది
అదొ క ప్రవాహం -సుడిగుండం
శక్తి జలపాతం -సంగమ క్షేత్రం
భేషజం లేని -నిరాడంబర ఉత్కృష్ట గమనం
నిసర్గ రమణీ యానికి నిలువెత్తు దర్పణ మే
సరస భారతి ఆధ్వర్యం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యం తో ప్రముఖ చిత్రకారులు
కవి కదా నవలా రచయిత శ్రీ శీలా వీర్రా జు గారికి ‘’బాపు -రమణ ‘’ల స్మారక నగదు
పురస్కార ప్రదానోత్సవ సభ మచిలీ పట్నం లో మహతి కళావేదికపై 21-9-14-ఆదివారం
సాయంత్రం ఆరుగంటలకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ అధ్యక్షతన
జరిగింది . .ముఖ్య అతిధి మరియు బహుమతి ప్రదాత న్యాయమూర్తి శ్రీ ఏం రామ
శేషగిరిరావు గారిని పురస్కార స్వీకర్త శ్రీ శీలా వీర్రా జుగారిని ,వారి సతీమణి శ్రీమతి
సుభద్రా దేవి గారిని ,ఆత్మీయ అతిధులుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ
గుత్తి కొండ సుబ్బారావు గారిని, ముఖ్య కార్య దర్శి డా జి.వి .పూర్ణ చంద్ గారిని శీలావి
పరిచయ కర్త శ్రీ సవరం వెంకటేశ్వర రావు గారిని సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాది
రాజు శివ లక్ష్మి వేదికపైకి ఆహ్వానించగా సాహితీ ప్రియులు పుష్ప గుచ్చాలు
సమర్పించారు .శ్రీమతి కిరణ్మయి గారి’’ మా తెలుగు తల్లికి ‘’ప్రా ర్ధనా గీతం తో సభ
ప్రా రంభమైంది .బాపు రమణ ల మృతికి అందరూ నిలబడి రెండు నిమిషాలు మౌనం
పాటించి వారి కి ఆత్మ శాంతి కలగాలని ప్రా ర్ధించారు .
శ్రీ దుర్గా ప్రసాద్ ‘’సరసభారతి స్తా పించి ఇంకా అయిదేళ్ళు కాలేదని ఇప్పటికి పదమూడు
పుస్త కాలు ముద్రించామని ,అందులో నేను రాసినవి ఎనిమిది .ఇందులో సిద్ధ
యోగిపున్గ వులు ,మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు శ్రీ మైనేని వారి
సౌజన్యం తో నే ముద్రించాం .మైనేని గారు ఉయ్యూరులోని ఏ సి లైబర
్ర ీకి భూరి విరాళం
ఇచ్చారు. మచిలీ పట్నం లోని కృష్ణా యూని వర్సిటి కి, ఉయ్యూరులో హిందూ శ్మశాన
వాటిక అభివృద్ధికి ,భగవద్గీత లో రాణిస్తు న్న ఛి బిందు దత్త శ్రీ కి ,డెబ్భై ఏళ్ళక్రితం
తమకుచిన్న తరగతులలో విద్య నేర్పిన స్వర్గీయ కోట సూర్య నారాయణ మాస్టా రి
జ్ఞా పకార్ధం ఉయ్యూరులో ఒక పేద ప్రతిభ గల విద్యార్ధికి ధనసాయం చేసిన వదాన్యులు
.ఆయన కస్ట పడి పైకొచ్చారు .దనం విలువ తెలిసిన వారు .ఉయ్యూరు అంటే యెనలేని
అభిమానం .సరసభారతికి పరమ ఆత్మీయులు .
శ్రీ గోపాల కృష్ణ గారు బాపు రమణ ల తోనూ వారి కుటుంబా లతోను యాభై ఏళ్ళుగా
పరిచయం ఉన్నవారు .వారానికి ఒకటి రెండుసార్లు అయినా వారిద్దరితో ఫో న్ లో మాట్లా డే
చనువున్నవారు .వారికి కావాల్సిన పుస్త కాలు పంపేవారు .వీరి పుస్త కాలు ,పెయిం
టింగులు వారికి పంపే వారు .బాపు రమణ లిద్ద రూ స్వర్గ స్తు లవటం మైనేని గారు
జీర్ణించుకోలేక పో యారు .అందుకని వారి పేర స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు
.బహుశా ఆంద్ర దేశం లో వారిద్దరి పేరిట ప్రస్కారాం ఏర్పాటు చేయటం ఇదే మొదలు. కీర్తి
మైనేని వారికి దక్కితే సరసభారతి మీదుగా అందజేసే అదృష్ట ం సరస భారతికి దక్కింది .
సరిగ్గా వారం క్రితం 14-9-14 ఆదివారం బెజవాడలో రమ్యభారతి సరసభారతి మల్లెతీగ
సాహిత్య సంస్థ ల ఆధ్వర్యం లో శ్రీ చలపాక ప్రకాష్ గారి నేతృత్వం లో జరిగిన శ్రీ పాల గుమ్మి
పద్మ రాజు గారి శతజయంతి కార్యక్రమం లో ప్రముఖ రచయిత శ్రీ వేదగిరి రాం బాబు గారికి
మొదటిసారిగా మైనేని వారి సౌజన్యం తో బాపు –రమణ ల స్మారక నగదు పురస్కారం
అయిదు వేల రూపాయలు సరసభారతి ద్వారా అంద జేయబడింది .ఈ రోజు ప్రముఖ
చిత్రకారులు శ్రీ శీలా వీర్రా జు గారికి బాపు రమణ ల స్మారక పురస్కారం గా మైనేని వారి
వితరణ తో పది వేల రూపాయలు నగదు పురస్కారాన్ని సరస భారతి ద్వారా అందజేయ
బడుతోంది .దీన్ని స్వీకరించటానికి వీర్రా జు గారు అంగీకరించటంఆనందం గా ఉంది .
శ్రీ వీర్రా జు గారు ‘మంచికవి –ఎప్పుడో ‘’నీ ఇంటి కోసం నువ్వేం చేసినా త్యాగం కాదు
,స్వార్ధమే
నువ్వు చేసే త్యాగం నీ ఇంటి ఆవరణ దగ్గ రే ఆగి పో నివ్వకు ‘’అని సమాజహితం గా రాశారు
.మరో కవిత లో
మన కీరి ప్రతిష్ట లు ,సుఖ సంతోషాలు హో దాలు –ఆ తర్వాతే మనకు ప్రజలు ‘’అని నేటి
సమాజ స్తితిని తూర్పార బట్టా రు .ఇంకొక కవితలో
‘’మన బాల్యాన్ని ఆదర్శం గా తీసుకొంటే –ఇంత అసంబద్ధ ం గా ,కృత్రిమం గా ఇంత రాక్షసం
గా
చిన్నతనం నుంచి చిత్ర కళపై మక్కువ .లేపాక్షి శిల్ప రేఖా చిత్రా లతో ‘’శిల్ప రేఖ ‘’అనే
గ్రంధం రాశారు .నీటి రంగులు తైల వర్ణా ల చిత్రా లతో ‘’చిత్రకారీయం ‘’పుస్త కం రాశారు
.జర్మనీతో సహా చాలా చోట్ల చిత్ర కళా ప్రదర్శనలు నిర్వహించారు .నాలుగు నవలలు
రాశారు .అందులో మైనా నవలకు రాష్ట ్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది
.ఆవంత్స సో మ సుందర్ ఏర్పాటు చేస్సిన ‘’రాజ హంస –కృష్ణ శాస్త్రి ‘’పురస్కారం ‘’బతుకు
బాట ‘’కు పొ ందారు. పులికంటి ,,,యగళ్ళపురస్కారాలు ,తెలుగు విశ్వ విద్యాలయం నుండి
‘’శిలావి కధలు ‘’కు ఉత్త మ కదా సంపుటి పురస్కారం ,ప్రతిభా పురస్కారం అందుకొన్నారు
.ఫ్రీవేరర్స్ కదల సంపుటులు ఆత్మా కద కావ్యం గా ‘’పడుగు పేకల మధ్య జీవితం ‘’రాశారు
ఇలాంటి ఉత్త మ కళాకారునికి, రచయితకు బాపు రమణ ల స్మారక పురస్కారం
అందజేయటానికి సంతోషం గా ఉంది .
బాపు రమణలు జీవికా జీవులు. స్నేహానికి నిర్వచనమైన వారు .శ్రీ కృష్ణ కుచేలురు
.గీతా రాత గాళ్ళు .బాపు ‘’creative par excellence ‘’అన్నది హిందూ పత్రిక. చిత్రకళా
విశ్వ రూపం .’’నా అంతటి వాడు నేను ‘’అన్నాడు బాపు .’’బాపు అంటే బాగా పులకింప
జేసవ
ే ాడు’’అని నాఅర్ధం .దాదాపు అరవై అయిదేళ్ళ స్నేహం. వారి స్నేహ షష్టిపూర్తిని
ఘనం గా హైదరాబాద్ లో అమెరికా చిట్టెం రాజుగారు నిర్వహించారు .అనుభవం లేకుండా
సినిమా తీసిన వాళ్ళు .బాపు సీతాకల్యాణం బ్రిటన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో కోర్స్ బుక్
.కార్త్యూన్లు ,కార్టూ న్లు పండించిన వాడు ముళ్ళ పూడి అనితర సాధ్యమైన హాస్యాన్ని
వ్యంగ్యాన్ని కురిపించాడు .దేశ బాపు ,చిత్ర బాపు చిరంజీవులు .’’అని చెప్పాను .ఈ సభ
ఏర్పాట్ల కు శ్రీ సుబ్బారావు గారిచ్చిన హార్దిక సహకారం మరువలేనిది అన్నాను
తర్వాత న్యాయ మూర్తి శ్రీ రామ శేష గిరిరావు గారు ఇలాంటికార్యక్రమం లో పాల్గొ నటం
తన అదృష్ట ం అని .బాపు రమణలు తెలుగు దేశానికి వరం అని వారిని మించి ఎవరూ ఏదీ
సాధించలేరని ,మైనేని గారు ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయటం వారి సహృదయతకు
నిదర్శనమని ,వీర్రా జు గారికివ్వటం ఎంతో సముచితం గా ఉందన్నారు .తరువాత శ్రీ ఎస్
వెంకటేశ్వర రావు వీర్రా జు గారిని పరిచయం చేస్తూ ‘’డెబ్భై అయిదేళ్ళవీర్రా జు గారు అన్నిటా
సమర్ధు లు .రాజమండ్రి లో జన్మించారు .దామెర్ల ఆర్ట్ గేలరీ పెట్టిన పో టీలో
బహుమతిసాధించారు హైస్కూల్ లో చదువు తూనే .తూ.గో.జి .స్టూ డెట్స్ ఫెడరేషన్
నిర్వహించిన పో టీలో మొదటి బహుమతి పొ ందారు. విశాఖ యూని వర్సిటి సాంస్కృతిక
ఉత్సవ పో టీల్లో ,మైసూర్ దక్షిణ రాష్ట ్ర అంతర్ విశ్వ విద్యాలయ పో టీలలో’’ నిరీక్షణ
చిత్రా నికి ‘’ప్రధమ బహుమతి నందుకొన్నారు .కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు
.1963 నుండి ఇరవై ఏడేళ్ళు ఆంద్ర ప్రదేశ్ సమాచార శాఖలో స్క్రిప్ట్ రైటర్ గా
,అనువాదకులుగా ,సంపాదకులుగా పని చేసి స్వచ్చంద పదవీ విరమణ పొ ందారు .
శీలావి గారు దేశం లోని చిత్ర శిల్ప కేంద్రా లన్నీ సందర్శించి స్కెచెస్ గీశారు .హైదరాబాద్
బెంగళూర్ మొదలైన చోట్ల ప్రదర్శనలు పెట్టా రు .దాదాపు వెయ్యి పుస్త కాలకు ముఖ
చిత్రా లు గీశారు .వీరి ప్రతిభకు తగిన పురస్కారాలందు కొన్నారు .’’కోడి గట్టిన సూర్యుడు
‘’కు 1969 లో ‘’ఫ్రీ వేర్స్ ఫ్రంట్ అవార్డ్ ,ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డ్ మొదలైనవి
ఎన్నో పొ ందారు ‘’అని చెప్పారు .
పిమ్మట శ్రీ వీర్రా జు దంపతులను ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం పుష్పమాల,
శాలువాలతో న్యాయ మూర్తిగారి చేత కప్పించి సత్కరించారు .సరసభారతి తరఫున మా
దంపతులం వారికి శాలువా కప్పి పుష్ప మాల వేసి ‘’శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి ‘’బాపు
రమణ ‘’ల స్మారక నగదు పురస్కారం పది వేల రూపాయలను అందజేసి బాపు రమణ
జ్ఞా పికను అంద జేశాము .దంపతులు పరమానందం పొ ందినట్లు వారి ముఖ కాంతి తెలియ
జేసింది .
శ్రీ పూర్ణ చంద్ ‘’బాపు గారి ఫాంట్’పై గొప్ప పరిశోధన చేయాలని ,వారిద్దరల
్రి ో తెలుగు
ఉట్టిపడుతుందని ,సంస్కృతికి నిలయం గా వారు మసలారని ,వీర్రా జు గారితో చాలా ఏళ్ళ
అనుబంధం ఉందని ఒక రకం గా తమను తీర్చిదిద్దింది వారేనని ,వారి చిత్రా లు స్పూర్తి
దాయకాలని ఈ అవార్డు వారికి అందజేయటం అందరికి ఆనంద దాయకం అని చెప్పారు
.శ్రీ సుబ్బారావు ‘’స్వాతి పత్రికకు మొదట వీర్రా జు గారే ఎడిటర్ అని వారిల్లు తమకు
సాహితీ కేంద్రమని తానూ వారింటి వాడినేనని ఆ దంపతుల సౌజన్యం మరువ లేనిదని
,స్వాతి ముద్రణలో ప్రూ ఫులు దిద్దా నని జ్ఞా పకం చేసుకొన్నారు .బందరులో ఈ వేడుక
జరగటం అందరి అదృష్ట మన్నారు .
తనకు జరిగన
ి సత్కారం పురస్కారాలకు సమాధానం చెబుతూ శ్రీ వీర్రా జు ‘’మొన్న
హైదరాబాద్ లో తెలుగు యూని వర్సిటిలో సన్మానం జరిపి లక్ష రూపాయలు ఇచ్చారని
,కాని బందరులో ఈరోజు జరిగింది ఆత్మీయ సత్కారమని , దీని ముందు అది చాల
పేలవమని అక్కడ ఆప్యాయతలు ఉండవని మొక్కుబడి గా జరపటం అలవాటని ,ఇందరు
సాహితీ ప్రముఖుల సమక్షం లో తనకు బాపు రమణ ల స్మారక పురస్కారం
అందజేయటం జీవితం లో మరువ లేని అనుభవమని దీన్ని ఎరాటు చేసిన శ్రీ మైనేని
గోపాల కృష్ణ గారి సౌజన్యం మరువ లేనిదని .సరసభారతి తన్ను గుర్తించి ఈ అవార్డ్
ఇచ్చినందుకు ఆనందానికి అవధులు లేవన్నారు .బాపు రమణల పేరిట ఒక స్మారక
అవార్డ్ ఏర్పాటు చేయటం ఆంద్ర దేశం లో ఇదే ప్రధమని ఇంతవరకు ఎవరూ చేయలేదని
ఎవరికీ ఈ ఆలోచన రాలేదని ఆలోచన వచ్చి తక్షణం వారం రోజుల లో రెండు
పురస్కారాలు శ్రీ వేదం గిరి రాం బాబు గారికి ఈ రోజు తనకు ఇవ్వటం గొప్ప అడ్వెంచర్
అన్నారు .బాపు రమణ లతో తనకు అంతగా పరిచయం లేదని వారి ప్రతిభ తెలుసనీ కలిసే
అవకాశం రాక పో వటమే కారణమని అన్నారు .
తర్వాత తొమ్మిది కవితా సంపుటాలు ,రెండు కదా సంపుటాలు ,రాసి తెలుగు విశ్వ
విద్యాలయం వారి ఉత్త మ రచయిత్రి పురస్కారం ,ఏండో మెంట్ అవార్డ్ ,కడప సాంస్కృతిక
సంస్థ చే ‘’గురజాడ ‘’పురస్కారం పొ ందిన శీలా వీర్రా జు గారి ధర్మ పత్ని శ్రీమతి సుభద్రా దేవి
మాట్లా డుతూ ఇలాంటి ఆత్మీయత, ఆదరణా తానెప్పుడూ ఎక్కడా చూడలేదని అందరూ
బంధుప్రేమ చూపారని బందరు తో తనకు పరిచయం ఉందని సుబ్బారావు పూర్ణ చంద్
లు చిరాకాల పరిచితులని తనను వేదిక పైకి ఆహ్వానించి కూర్చోబెట్టటం అవధి లేని
ఆనందం కల్గించిందని సరసభారతి వారు ఆడపడుచుగా తనను భావించి చీరా సారే పెట్టి
గౌరవించటం తీర్చుకోలేని ఋణమని ఈ అనుభూతి కలకాలం ఉండిపో తుందని
మహదానందం తో పరవశించి చెప్పారు .న్యాయ మూర్తిగారికి సరస భారతి ప్రచురణలు
,ఆంజనేయ స్వామిజ్ఞా పిక అంద జేసి శాలువా కప్పి సత్కరించాం .తరువాత శ్రీ సుబ్బా
రావు, పూర్ణ చంద్ వెంకటేశ్వర రావు ,శ్రీ శిలార్ ఆత్మీయ మిత్రు లు శ్రీ పసుమర్తి
ఆంజనేయ శాస్త్రి గార్ల ను సరసభారతి శాలువాలతో సత్కరించింది.శ్రీ సిలార్ దుర్గా ప్రసాద్ ను
శాలువా కప్పి సత్కరించారు .మహిళా మాణిక్యాలు ,పూర్వామ్గ్ల కవుల ముచ్చట్లు ఇక్కడి
ఆత్మీయులకు అంద జేశాము సిలార్ గారి వందన సమర్పణ తో, జనగణ మన గీతం తో
సభ సమాప్త ం .
శ్రీ శీలా వీర్రా జుగారికి సెప్టెంబర్ లో సరసభారతి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)
ఏర్పాటు చేసి ,సరసభారతిద్వారా ‘’స్వర్గీయ బాపు రమణ ల స్మారక పురస్కారం ‘’శ్రీ శీలా
వీర్రా జుగారికి బందరులో ప్రదానం చేయి౦చి నపుడు మొదటి సారిగా వారి అర్ధా ంగి శ్రీమతి
సుభద్రా దేవి గారిని చూశాను .అన్యోన్యమైన జంట .ఇద్ద రూ సాహిత్యపు పంట పండించారు
. వీర్రా జు గారి పుస్త కాలతో బాటు ఆమె రాసిన ‘’బతుకు పాటలో అస్తిత్వ రాగం ‘’,నా
ఆకాశం నాదే ‘’అనే రెండు కవితాసంపుటుల పుస్త కాలనూ నాకు అందజేశారు .కాని వాటిని
ఒక పది రోజుల క్రితమే చదివే తీరిక దొ రికి చదివాను .వీటిపై నాకు తెలిసిన విషయాలను
సాహితీ బంధువులకు అందజేయటమే నేను చేస్తు న్న పని .వీర్రా జు గారి ప్రతిభకు ఏమాత్రం
తీసిపో ని ప్రతిభ సుభద్ర గారిది ఆమె భావనా ,పరిధి ఆమెదే . స్త్రీ అస్తిత్వవాదాన్ని తన
వాదం గా భావి౦చి రాసిన కవితలే ఇవి .రెండుపుస్త కాలు వీర్రా జుగారి గొప్ప ముఖ
చిత్రా లతో ఆకర్షణీయంగా ఉన్నాయి .ముందుగా ‘’బతుకు పాటలలో అస్తిత్వ రాగం ‘’ఊరించి
తెలుసుకొందాం . .
సంక్షేమ హాస్ట ళ్ళలో క్షేమం ‘’some ‘’మాత్రమె నని మనకు తెలుసు .అక్కడ ఈ మధ్య
‘’ట్రంకు పెట్టెలు సైతం పురిటి నొప్పులు’’ పడుతున్నాయి .రక్త సిక్తమై ఊపిరి పీల్చుకోలేక
పసికందులు తమలోకి తామే ముడుచుకుకు పో తున్నాయి ‘’అని వాటి బండారం అక్కడ
జరిగే వ్యభిచారం వాటి ఫలితంగా చదూకొనే పిల్లలకొచ్చే గర్భ ధారణ లను కాళ్ళ ముందు
ఉంచారు . .ఆక్కర లేని పిల్లలు గడ్డిపువ్వులై మట్టిలోనే తలవాలుస్తు న్నాయని ఆవేదనా
చెందారు ‘’ఒక్కో పాపాయి ఒక్కో చరితక
్ర ు ప్రా రంభ మౌతుంది ‘’అని నిర్వచించి కాలం
మాత్రం జీవన కావ్యాలు రాస్తూ నే ఉ౦ టుందన్న చారిత్రిక సత్యాన్ని ఎరుక పరచారు
.ఆడపిల్ల సీతాకోక చిలుకలని ఎగరేసుకొంటూ ఇల్ల ంతా సందడిగా తిరగాలని అంతటా తానై
ఎదగాలని అప్పటినుండే ఆశతో ఉంటుంది .వాళ్ళంతా చిట్టిమొలకలు .కాని వారిలో
ఉన్నది అస్తిత్వ ఆలాపనయే అంటారు .
తల్లి ఒడిలో పెరుగుతూ నిశ్చింతగా ఒక బిడ్డ నిద్రలోకి జారుకొంటే ‘’ప్రభుత్వ ఆస్పత్రి పెరటి
గుమ్మం లోనే తుది ఊపిరి జార్చుకొన్న పసి గుడ్డు నిర్జీవ శరీరం కోసం ఊరకుక్కలు
నంజుకోటానికి సిద్ధంగా ఉండే హృదయ విదారక దృశ్యాన్ని ఆవిష్కరించారు .బాబాల
వెంటబడి ,బూడిదతో పిండాలని పందడిస్తా మంటే నమ్మి ,దేవుళ్ళను నమ్ముకొని
ఉన్నవాళ్ళను గురించి చెబుతూ ‘’నిలువెల్లా ముద్దై కడుపులు పండించుకోటానికి పడే
ఆరాటాన్ని కళ్ళారా చూపారు .బతుకు బండీలాగటానికి గతి లేక ,విధిలేక ఆశ్రమ
స్కూళ్ళలో చేరే ఆడపిల్లల మానాలతో ఆడుకొని ఆగమాగం చేసి ‘’అక్ష రాలకు బదులుగా
పొ ట్ట ల్లో పిండాలు ‘’పొ దిగి పెడుతున్నారు ‘’అని సమాజ కీచకులను చీదరించుకొన్నారు . .
అమ్మాయి పెరిగితే ‘’అబ్బురాల పంటై –ఇంటి నిండా పరుచుకొన్న రంగుల రాట్నం
‘’అవుతుంది .వెలుగులు నింపే హరివిల్లూ కావచ్చు నంటారు సుభద్ర గారు .అదే మరొక
ఇంట్లో ‘’ఇరుకిరుకు మనస్సులో మరొకతై-కోరుకొని అతిధీ ‘’కావచ్చు .ఇంకో ఇంట్లో
‘’అమ్మకపు సరుకై బాల దమయంతి యై –అక్కున చేర్చుకొనే మరో వెచ్చని గూటికోసం
‘’ఎదురు చూస్తూ కలల్లో కూడా దిక్కుల్ని వెదుక్కొనే దౌర్భాగ్య దామోదరి అవుతుంది
.’’దారిపక్క కన్ను విప్పిన గడ్డిపూపాపాయికి –చిరుగాలే ‘’జోల కొట్టేది అని సానుభూతి
చూపిస్తా రు .’’పూల గుత్తి కుటుంబం లో గుచ్చేత్తే భద్రత కోసం –చూసే పసిచూపులు మన
చుట్టూ ఎన్నో వేలాడుతున్నాయో ?అని ఆశ్చర్యపో తారు .
బాలిక పెరిగి కన్నె వయసు వస్తే ‘’కొత్త అందాలు శరీరమంతటా పరచుకొని ‘’ప్రతిదీ కొత్త గా
దర్శన మిస్తూ పొ ందాలన్న తపన పెరిగి ‘’సృష్టిలోని అందాలన్నిటినీ సొ ంతం చేసుకోవాలనే
కాంక్ష రగుల్తు ంది ఇది సహజం వయసు ధర్మం కూడా . ఇక్కడా తర తమ
భేదాలున్నాయి .కొందరు ‘’లక్ష్య సాధనలో గ్రంధ ‘’ వాల్మీక’’లై అనుకొన్నది సాధించి అపర
సరస్వతులౌతారు .మరికొందరు తళుకు బెళుకు ప్రపంచపు భ్రమలకు లోనై ,రంగుల
కలలు కని తప్పటడుగులు వేసి జీవితం ముళ్ళ బాట చేసుకొంటారు .’’అందమే తొలి
మెట్టు అనే భ్రమ మెస్మరిజం చేసి అందాల్ని అతికి౦చు కొనే దారిలో కొందరు ,’’కామ
దావానలం చుట్టూ ముట్టి –నిగ నిగల నాజూకు ఆకు పచ్చని జీవితం ‘’బూడిద కుప్పగా
మార్చుకొనే వారు కొందరుంటారు .మరికొంతమంది ‘’ప్రేమికుడి వెనకాల పెంపుడు
జంతువుగా మారిన బాలనాగమ్మలై ‘’బలై పొ తూఉంటారు .నిజం తెలిసి ఆత్మహత్య
చేసుకొని అర్ధా ంతరంగా జీవిత రంగం నుండి నిష్క్రమిస్తా రు .దీనికి తోడూ ‘’వెండి తెర
వేల్పుల విన్యాసాలూ’’ చూసి ‘’జీవితమంటే ప్రేమనే రెండక్షరాల మంత్రం ‘’అనుకోని
మోసపో తారు .ఈ వయసులో ‘’కాలాన్నీ జీవితాన్నీ ‘’గురించి సుభద్రగారు ఉద్బోదించి
‘’చేజారిన నిమిషాన్ని తిరిగి వెనక్కి తెప్పించుకోలేం ‘’అని వార్నింగ్ ఇస్తా రు .ప్రేమించలేదని
యాసిడ్ దాడులు బ్లేడ్ల కోతలు నిత్యం చూస్తూ నే ఉన్నాం .రాక్ష ప్రేమ ఇది .దీన్నుంచి
సమాజం బయటపడాలి. దీనిలో అందరి బాధ్యతా ఉందని చెప్పకుండానే చెప్పారు .
చదువులు పూర్త యి ‘’డాలర్ల గింజల కోసం వీసా రెక్కలు విదిలిస్తూ –గూడు
వదిలిన పక్షి కూనలౌతున్నార’’ని అంటారు కవయిత్రి .అయితే ‘’తమదైన జీవిత శిల్పాన్ని
చెక్కుకోటానికి వేడుతున్నందుకు ‘’సంబరపడతారు .వీళ్ళంతా చదువు’’ కొనుక్కోగలిగే’’
జనం .మరి కొనుక్కోలేనివారు –‘’కోరికల్ని కట్ట గట్టి ఇంటి చూరులో నో గుండె సరంబీ లోకో
విసిరి కొట్టి ‘’బతుకు పో రాటం చేస్తా రు .గంతకు తగ్గ బొ ంత ను కట్టు కొని ఇల్లే స్వర్గ ం గా
జీవితం వెళ్ళ మారుస్తా రు .ఇందులోనూ అదృష్ట వంతులు దురదృష్ట వంతుతులూ
ఉంటారు .’’భర్త చుట్టూ కుటుంబం చుట్టూ కోరికల్నీ ఆశల్నీ అల్లు కొని తనజీవితాన్ని
అందులోనే మమైకం చేసుకొంటారు .’’.స్త్రీకోసం అందరూకలిసి ‘’స్వర పెటికపై పొ దుపు
కొని-ఆర్తిగా గొంతుకలుపుదాం ‘’రారమ్మని సుభద్రా దేవిగారు పిలుపు నిచ్చారు .
కన్నె ముత్త యిదువై అత్త వారింట అడుగు పెట్టిన శుభ సందర్భం .భర్త నే
దైవంగా భావించి పూజించే వైనం .కడుపు పండే సమయం .’’పొ ట్ట లో పాపాయి ఊపిరి
పో సుకోన్నది మొదలు ‘’ఎన్నెన్నో కలని గుది గుచ్చుకొంటుంది ఆ తల్లి .తల్లి గుర్తు కొచ్చి
‘’తనకై అమ్మ పడిన ఆరాటపు జాడల్ని –కళ్ళల్లో కి తెచ్చుకొని కన్నీళ్ళతో కడిగి అందులో
తన ప్రతిబింబాన్ని చూసు కొంటుందట ‘’అద్భుత భావ చిత్రణ .కర్త వ్యమే ఇప్పుడు ఆమె
జీవిత నావకు చుక్కాని అవుతుంది .’’తనకు దక్కని జీవన పరిమళాలని –పిల్లల దో సిట్లో
నింపటానికి ’’ఆరాట పడుతుంది ..ఇప్పటి మహిళా జీవితం అనేక రంగాల్లో ఉంది
.కార్యాలయాల్లో గృహాలయాల్లో బాధ్యత నిర్వహిస్తు ంది .’’సహకరించని శరీరాన్ని ఉత్సాహ
పరచుకొని ‘’సమాధాన పడుతుంది .కెరీర్ కు పగ్గ ం వేసి ,సంపాదనకు ఫుల్ స్టా ప్ పెట్టి
,జీవితం తో రాజీపడి పిల్లల ఆటపాటలతో మమేకమై ‘’సంపూర్ణ గృహ లక్ష్మి ‘’అవతారం
ఎత్తు తుంది .ఆమెలో సహనం ఓర్పూ ,పట్టు దల ముప్పేటలా అల్లు కొని ఇంటికే సర్వం
సమర్పిస్తు ంది .ఆదర్శ గృహిణి అని పించు కొంటుంది .ఇందులో సంతృప్తి ఆనందం
అనుభవిస్తు ంది .ఇల్లే స్వర్గ సీమ అవుతుంది ఆమెకు .
‘’శ్రమకు తగ్గ ఫలితం చెమటై జారి పో తున్నా –ముళ్ల బాటలో శరీరం చీరుకు పో తున్నా –
కడుపు పంటకు మాత్రం ముళ్ళు తాక కూడదని ‘’నిర్విరామంగా పని చేసే యంత్రమే
అవుతుంది .కడుపుకట్టు కొని ‘’స్వేదజలాన్ని పైసలుగా మార్చి –పిల్లల దో సట
ి ్లో విద్య గా
ధారపో సి ‘’వాళ్ళు ఏ రోజుకైనా ‘’లోహపు రెక్కలు కట్టు కొని విదేశాలకు ఎగిరిపో యి
‘’నిలువెల్లా డాలరు పూలతో అభిషేకిస్తా రని కొండంత ఆశ తో బతుకుతుంది మందికోసం
.’’స్వప్నాలను మాత్రం వెలిగించు కొంటుంది –కంటి దీపాన్ని ఆశతో ఎగ దో సు కొంటూ ‘’అదీ
ఆమె ప్రస్తు త పరిస్తితి .తనలాంటి అభాగ్యుల సేవలో తరించాలన్న తలంపు ఆమెను
బతికిస్తు ంది .’’మూలాల్ని నిరంతరం తడుముకొంటూ –నవ చైతన్యం తో అక్షరీకరించుకొని
‘’సమస్యకూ సమస్యకూ మధ్య నడుస్తు ంది సామాజిక కార్యకర్త గా జీవితాన్ని పునీతం
చేసుకొని సార్ధకం చేసుకొంటుంది .వారి ‘’పురోగమనానికి దీప ధార అవుతుంది ‘’ఇదీ
ఉత్కృష్ట మన
ై మార్పు .
కోరికల పంచకల్యాణి గుర్రా లెక్కి స్వారీ చేసే సంతానాన్ని చూసుకొని మురుస్తూ ,అప్పుల
అడుసులో కాలుపెట్టి లోతుకు ,ఇంకా లోతుకు దిగిపో తూ అసహాయయై ఆసరాకోసం
దిక్కులు చూస్తు ంది .విధి వక్రించి జీవిత భాగస్వామిని దూరం చేస్తే సముద్రం లో ఏకాకి
నావ అయి ,విద్య సమకూర్చిన ధైర్యం తో ముందుకే సాగిపో తుంది .అధైర్యాన్ని నిలువు
లోతున పాతేస్తు ంది .’’ధైర్యే సాహసే లక్ష్మీ ‘’అని పించు కొంటుంది .కాలం తో సమానం గా
‘’మరాతన్ రేస్ ‘’లో పాల్గొ ంటుంది .’’మెనీ మెనీ బాధలు పెట్టె మెనో పాజ్ ‘’నుండి బయట
పడటానికి అవయవాలను యుద్ధ రంగం గా మార్చుకొంటుంది .’’గర్భ సంచీ నిండా అండ
పిండ బ్రహ్మాండాల నన్నింటినీ సర్దు కొని –బుజాన వేసుకొని హడావిడి చేసి పో తుంది
.ఇదొ క నరక యాతన .ఆ బాధ నుంచి గట్టెక్కి సరైన ఆరోగ్యం పొ ందటం ఏంతో కష్ట ం
.’’ఎప్పటికీ ఎండిపో ని జీవజలం ఆత్మా విశ్వాసం తో –మనసును నింపి సజీవం
చేసుకొంటుంది ‘’.అందుకే ‘’ప్రతి గుండె తలుపు తట్టి –ప్రతి హృదయం పై అస్తిత్వ జండా
ప్రతిష్టించి ‘’దిక్కులు ప్రతిధ్వనించేలా పాడమని కెప్టెన్ లక్ష్మిలాగా సలహా ఇస్తా రు సుభద్రా
దేవి .
కాల చక్రం ఎవరి కోసమూ ఆగదు .తరానికి తరానికీ మధ్య అంతరాయాలు
పెరుగుతాయి .వైరుధ్యాలు చోటు చేసుకొంటాయి .పిల్లలు డాలర్ల వర్షం లో విదేశాలలో
హర్షం పొ ందుతుంటే ,తనకోసం వస్తా రన్న ఆశ అడుగంటి పో తుంటే ఇన్నాళ్ళ ,ఇన్నేళ్ళ
శ్రమ వృధా అనిపించి జీవితంపై ఆశ నశించటం సహజం .వారికోసం’’ నిరీక్షణ చేతికర్రకు
ఆనుకొంటూ –మనసు ముంగిట్లో నే లైట్ హౌస్ గా స్త ంభించి పో తుంది ఆ వృద్ధ నారి
‘’.ఒకవేళ కన్నపేగు చీరుకు పొ తే –ఆశల బుడగలు చిట్లి పో తుంటే –కన్నీరు వర్షించటం
మర్చి పో యిన పొ డి కళ్ళతో ‘’కూల బడి పో తుంది .
చివరి క్షణాలలో అనాధ జీవచ్చవమై –నిర్వేదానికి , నిర్ల క్ష్యానికి గురికాక ‘’ఏ ఆడదానికీ
తప్పటం లేదని నిర్వేదం చెందారు సుభద్రా దేవి .ఉమ్మడి కుటుంబాలు ‘’కుంచించుకు
పో యి అతి చిన్న పరమాణు కేంద్రం లో ఇమిడి పో తున్నాయి ‘. ఇప్పుడు దేశాలన్నీ
‘’వ్రు ద్దా శ్రమాలయ్యాయి ‘’అని యదార్ధ పరిస్తితిని వివరించారు .ఉద్యోగ విరమణ చేసన
ి ా
‘’ఇంటి చాకిరీకి విరమణ ఉండదు ‘’.అమ్మ రాజీనామా ‘’కు అవకాశమే లేదు .’’సెకండ్
ఇన్నింగ్స్ గా మనవళ్ళు మనవరాళ్ళను ‘’తీర్చి దిద్దే బాధ్యతా మీద వేసుకొంటుంది .’’సిరి
చుక్క పెట్టిన స్వంత ఆలోచనల్ని మరో సారి తడుముకొని ఇష్ట మైన వ్యాపకాలలో
కష్ట మన
ై ా తనివితీరా ఈదు లాడుతుంది .ఇప్పటిదాకా పిల్లలకోసం దాచి పెట్టి తినిపించింది
ఇప్పుడు తానూ తినాలనుకొంటే ‘’అనారోగ్యాలు నోటికి ప్లా స్ట రు అంటించి బెదిరస
ి ్తా యి .తినే
యోగం ఇప్పుడు లేనే లేదు .’’మైసిన్లు ‘’తో కాలక్షేపం .
జీవన సంధ్య వచ్చేస్తు ంది .’’చర్మం పై అలలు అలలు ‘’గా ముడుతలు
ఆవరించుకు పో తాయి. శిరసుపై వెండితీగలు మెరుస్తా యి .ఎదురీతల్లో అయిన గాయాల
మచ్చలు వగైరాలన్నీ ‘’జీవితానుభవాల పరిపక్వతకు కొలమానాలే ‘’అంటారు .’’చేవ లేదనీ
గొంతు పెగలటం లేదనీ –నిరాశ సూదితో పెదాల్ని కుట్టేసు కొంటుంది ‘’. ఇక్కడే సుభద్రా
దేవి మేలుకోలుపు పాడారు ‘’మధుర జీవితానుభవాల సారాంశాన్ని నింపి –అస్తిత్వ
జండాను గుండె గుండెకు తాకించి ‘’కొత్త పాటకు జీవితార్ధా న్ని నేర్పించి ఆలపించమన్నారు
.’’సామూహిక అస్తిత్వ ఆలాపనలతో –ప్రతి హృదయం లోను గమకాల్ని మీటి –
ప్రతిమనసును తట్టి లేపాలని ‘’అస్తిత్వ రాగాలాపన చేసి జాగృతం చేశారు .
ఆడది గర్భం లో పిడమై ఊపిరి పో సుకొన్న దగ్గ ర్నుంచి –చిద్రమై శకలాలుగా జారి
పో కుండా ప్రా ణాన్ని నిల బెట్టు కొనే వరకు –మొదలైన అస్తిత్వ పో రాటాన్ని కడదాకా కొన
సాగించాల్సి వస్తు న్నందుకు విచారించారు .ఎక్కడ ఏ రకమైన విచక్షణ ఉన్నా సమైక్య
నినాదం తో ఉద్యమించాలని పిలుపు నిచ్చారు .’’ఎప్పుడూ ఏ నాడూ కూడా తెగప
ి ో ని
విధంగా విస్త రింప జేస్తూ –వినువీధుల నిండా అల్లు కొనేలా –చేతుల్నీ హృదయాల్నీ
కలుపుకొంటూ –మాటల్నీ మనసుల్నీ విస్త రిస్తూ –సజీవ స్వరాల అల్లిక జిగిబిగితో –రేపటి
తరాలకు కొత్త ఊపిరి లందిస్తూ ‘’ముందుకు సాగాని అభిలషించారు .ఈ కొనసాగింపు
‘’కడదాకా –ఊపిరి కొసదాకా –అనంతంగా –‘’కొనసాగిద్దా మని అందరికి ఎరుక పరచారు
సుభద్రా దేవిగారు .
‘’జనం బాధ శ్రీ శ్రీ బాధ ‘’అయితే మహిళా జనం బాధ శీలా సుభద్రా దేవిగారి బాధ
.ఇదొ క అస్తిత్వ నిరూపణ గాధ.ప్రతి అడుగులో పొ ంచి ఉన్న ప్రమాదాల ఘోష .ఒక రకం గా
‘’మహిళాయణం ‘’ మహిళా వేదం .స్త్రీ త్వ నిరూపణం .అవరోధాలను అధిగమించి
ముందుకు సాగే స్థిర సంకల్పం .అనుకొన్నవి జరగవని ,జరగనివాటికోసం విచారిస్తూ
కూర్చోటం కాదు –ఉన్నదానిలో సరిపుచ్చుకొని ముందుకు సాగటమే అవుతోంది స్త్రీజీవితం
.ఆమెకు విముక్తి లేదు .కనుక ఇది ఒక విముక్తి గీతం .అయితే సాధారణ ఫెమినిస్ట్
రచయిత్రు ల్లా కాకుండా సుభద్ర గారికి ఎవరిపన
ై ా కోపం ద్వేషం లేదు .పగ సాధింపు లేదు
.అశ్లీలం ,అసభ్య పదజాలం లేదు .మార్పు రావాలన్న ఆరాటమే కనిపస్తు ంది .స్త్రీ స్వయం
సిద్ధ అవ్వాలన్న తపనే ఉంది .ఊహల్లో తేలిపో కుండా నేలమీద నిలవాలన్న హితవు ఉంది
.భద్రమన
ై జీవితం మహిళలకు ఉండాలని సుభద్ర గారు కోరుకొన్నారు .స్త్రీ అస్తిత్వ జండాను
బుజాన వేసుకొని అస్తిత్వ నినాదం తో దిక్కులు పిక్కటిల్లేట్లు నినదించిన స్త్రీ మూర్తి ఆమె
.ఆమె ఆరాటం ,పో రాటం దీనికే .అందుకే అందరినీ సమైక్యమవ్వమని పిలుపు నిచ్చారు .
ఆకాశం లో సగం స్త్రీ మూర్తిదే .అందుకని ‘’నా ఆకాశం నాదే ‘’అనే హక్కు అమెకున్నది
.ఈ హక్కుల పత్రమే శ్రీమతి శీలా సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’కవితాసంపుటి .
సుభాద్రా దేవిగారి కవిత్వం పై స్పందించిన సుప్రసిద్ధ రచయిత్రి విశ్లేషకురాలు డా
.కాత్యాయనీ విద్మహే ‘’నా కృషి కురుతే కావ్యం ‘’ అనే భావాన్ని ఎక్కించుకొని కొత్త జన్మ
ఎత్త ని వాళ్ళు హేతువాదిగా ,సమతా వాదిగా కాలేరు .సుభద్రా దేవిగారిది కులమతాలకు
అతీతమైన భావన .బాల్యం కోల్పోయినవారిని ,బతుకును క్రీడగానో ,కలగానో మార్చుకొన్న
వాళ్ళను ,ఆర్ధిక దౌర్భాగ్యాలకు విలవిల లాడే మధ్య తరగతి వాళ్ళ ఆరాట ,పో రాటాలకు
దిగిన వాళ్ళను గురించి రాశారు ‘’అన్నమాటలు ఇక వేరెవరూ అదనంగా చెప్పాల్సిన
అవసరం లేదనిపించేవే .కనుక నా పని చాలా తేలికయినది .ఈ సంపుటిలో 34 కవితలు
వివిధ శీర్షికలతో ఉన్నాయి ఇవి వివిధ పత్రికలో ముద్రణ పొ ందినవే ..అన్నీ అర్ధ
వంతమైనవే నని పిస్తా యి చదువుతూ పో తుంటే .ఒక విహంగ వీక్షణం వేద్దా ం .
తల్లి ‘’తులసి కోట దగ్గ రే కొడి గట్టిన దీపమయ్యింది ‘’ఇక ఇంటి బాధ్యతా ఈమెదే
.కొత్త బిచ్చగాడు పొ ద్దేరగడన్న సామెతగా ఆశాకిరణాలతో అంతా అలంకరించింది .’’ముళ్ళకు
తాకిన పాద ముద్రల్ని అద్ది ‘’ అరుణారుణ రంగ వల్లికలతో’’ముంగిలి అలంకరిం చింది .మరి
‘’ఆశే కదా జీవితానికి పునాది !’’అని వేదాంతమూ వచ్చింది .’’రూపాంతరాలు చెందుతున్న
మహిళల వెతల్ని విసిరిపారేయటానికి ‘’పూనుకొని కొత్త తరాన్ని స్వాగతి౦చ టానికి
సిద్ధమైంది .’’ఇక తూర్పువాకిలి తెరవటమే తరువాయి ‘’గా మిగిలింది అంటారు ‘’కొత్త పొ ద్దు
‘’అనే మొదటికవితలో .
‘’అస్తిత్వం కోసం ఆరాటపడటం మంచిదే –‘’కాని దానినే పైకి ఎక్కే మెట్లు గా
మార్చుకోవద్ద ని మంచి సలహా చెప్పారు .ఆ సో పానం ఎక్కి ‘’అడ్డ దార్లు తోక్కితేనే
తంటా’’అనీ హెచ్చరించారు. లోకం పో కడ గమనించి చేసిన హెక్చరికేఇది .’’పరిమళ ప్రస్తా రం
‘’కవితలో సుభద్రా దేవి ‘’ఆడ దాన్నో ఈడ దాన్నో మాత్రమె కాదు –సాహిత్య సుగంధాన్ని
దో సిట్లో తీసుకొని –హృదయాలకు హత్తు కొనే అన్ని ప్రా ంతాల దాన్నీ ‘’అని తాను
అందరకు చెందిన దానినని చాటి చెప్పుకొన్నారు ‘’ఈ నేల మీదికి పాకే భూ గంధాన్ని –
పరిమళించే కవితా పుష్పాన్ని –శిలగా కాదు –శబ్ది ంచే శిలాక్షరాన్ని –(శీలా క్షరం
?)ఎప్పటికీ అలానే ఉంటాను ‘’అని వాగ్దా నమూ చేశారు .తన ప్రయాణం ఎటో అనే
సందేహం లో ఊగిపో యారు ‘’ప్రయాణం ‘’కవితలో. తాను వెతుకుతున్నది తనలోని
తాత్విక చి౦తననా లేక చింతనకు దూరమౌతున్న తాత్వికతనా?అని మధన పడ్డా రు .ఇది
పక్వ దశకు సూచనగా మనం బావించాలి .సాహిత్య యానం లో మరిన్ని మైలు రాళ్ళను
ప్రతిస్టించు కోవాలని ఆకాంక్ష ఉంది ఆమెగారికి .అందుకోసం రెండవ బాల్యం లాగా ‘’మళ్ళీ
మొదలుపెట్టా ల్సిందే‘’అని చెప్పి ‘’నిరంతర నిర్విరామ చైతన్య శీలత్వం కలిగిన వాడే మనిషి
‘’అని గొప్ప నిర్వచనం చేశారు .
‘’పరాయీకరణ ‘’ను గురించి బాధ పడుతూ ‘’నేనెక్కడో తప్పిపో యాను ‘’అని చెంప దెబ్బ
కొడతారు .’’నాలోంచి నేను తప్పి పో తూనే ఉన్నాను .శూన్యం ఆవరించింది దాన్ని. నింపే
ప్రయత్నం లో ‘’నాలోకి నేను నా ప్రయత్నం లేకుండానే చొచ్చుకు పో తున్నాను ‘’అని
కలవర పడ్డా రు .చివరికి ‘’ఈ కొత్త మేనుతో –నేను మనిషిని కాకుండా పో తున్నానా ?’’అని
ఆవేదన వ్యక్త ం చేస్తా రు .ఆమె ఆరాటం మన౦దరిఆరటమే.మనమనసుని ఆమె అక్షరాల్లో
ఆవిష్కరించారు అంతే . ఈ రెండు సంపుటులలోని కవిత్వం ఒకే నాణానికి బొ మ్మా
బొ రుసూ తప్ప వేరమీ
ే కాదు అంతటి సన్నిహిత్వమున్నకవితలు .సుభద్రా దేవిగారి
పరిపక్వ కవిత్వానికి ప్రతిదీ ఉదాహరణగానే చెప్పచ్చు .అద్భుత భావనకు అవసరమైన
పదాల కూర్పు నేర్పు గా కనిపిస్తు ంది .విషయం సూటిగా గుండెలోకి చొచ్చుకు పో తుంది
.పదబంధాలూ ,పద చిత్రా లూ ఆకర్షణీయంగా ఉంటాయి .ఏదీ కృత్రిమంగా ఉండదు .సహజ
సౌందర్యమే కనిపిస్తు ంది సుభద్రా దేవిగారికి కావాల్సింది వనితకు అభద్రతా భావం తొలగి
సుభద్రత కలిగించటం .అబలకాదు సబల అని నిరూపించుకోవటం .స్త్రీ అస్తిత్వాన్ని
కాపాడుకోవటం .వాళ్ళ అస్తిత్వానికే పెద్ద పీట వేశారు .ఆడపిల్లల జీవితాలతో ఏ దశలోనూ
ఆడుకోవద్ద ని ,ఏ దశలోనూ అడ్డు కోవద్ద ని మగజాతికి హెచ్చరిక ఉంది .వ్యామోహాల వెంట
పడి ‘’మబ్బు లోని నీళ్ళు చూసి ముంత వలక బో సుకో వద్దు ‘’అన్న ముందు చూపూ
ఉంది .మహిళ అన్నిరంగాలలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలి స్వయం వ్యక్తిత్వం తో
భాసించాలి .ఎవరి దయా దాక్షిణ్యాలపై సానుభూతి పై జీవించ రాదు .పరిస్తితిని తన చేతికి
చిక్కించుకొని నిలబడి వాలుప్రవాహమైనా ఎదురు ప్రవాహమైనా ధైర్యం తో సాగాలి
.పరిస్థితులకు బానిస కారాదు .రెండు సంపుటాలలోనూ స్త్రీయే కధా వస్తు వు ఎక్కువ
కవితలలో . మొదటిదన
ై ‘’అస్తిత్వ రాగం ‘’చూస్తె నాకు మాత్రం ఆధునిక భారతం లో ‘’స్త్రీ
పర్వం ‘’అని పించింది . రెండవదైన ‘’నా ఆకాశం ‘’లో సుభాద్రా దేవిగారు ఒక తల్లిగా
సో దరిగా హితష
ై ిగా, సమాజ శ్రేయస్సుకోరే మానవీయ మూర్తిగా దర్శన మిస్తా రు .ఈ
రెండూ కలిస్తే శీలా సుభద్రా దేవి గారి ఆంతర్యమే ఆవిష్కరింప బడిందని అర్ధమవుతుంది
.ఆమె కున్న సౌజన్యం, సహనం ,సంయమనం కవితలలో వ్యక్త మవటం గొప్ప విషయం .
వీర్రా జు గారి కవిత్వం లోను ,సుభద్రా దేవిగారి కవిత్వం లోను ‘’కోటబుల్ కోట్స్ ‘’కోసం
వెతుక్కోనక్కర లేదు .అంతేకాదు ఇద్ద రి పుస్త కాలకు ఎవరి ము౦దు మాటలూ
,పరిచయాలు ఉండవు .అదొ క ప్రత్యేకత కూడా .నిజంగా వారికీ ఆ అవసరమూ లేదు అని
చదివితే మనకు తెలిసి పో యే విషయం .చదవాలి అనుభవించాలి .ఆనుభూతిని అందరితో
పంచుకోవాలి అంతే .
ఈరెండు పుస్త కాలను నాకు అందజేసినందుకు శ్రీమతి సుభద్రా దేవి గారికి కృతజ్ఞ తలు
తెలుపుకొంటూ వాటిని పరిచయం చేసే అదృష్ట ం సాహితీ బంధువులకు కలిగించినందుకు
ధన్యవాదాలు తెలియ జేస్తు న్నాను .
కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు
సంస్కృత మహా కావ్యాలకు మహా వ్యాఖ్యానం రాసిన కోలాచలం మల్లి నాద సూరి తాత
గారు కోలాచలం సుబ్బా శాస్త్రి కర్ణా టకలోని దార్వార్ జిల్లా మహేంద్ర గడ నివాసి .ఎన్నో
హరికధలుమరాటీ కన్నడ భాషలలో రాశాడు .అవి నీతి బో దకాలు గా ఉండటం వలన
ఇప్పటికి జనం నాలుకలపై నర్తిస్తూ నే ఉన్నాయి .ఆయన తండ్రి నిజాం రాజ్యం లోని ఆనే
గొందే సంస్థా నం లో దివాన్ .ఇది విజయనగర సామ్రా జ్యం లో భాగం .ఆ వంశానికి చెందిన
వాడే శ్రీ కోలాచలం వెంకట రావు .ఆయన నిజంగా కోటికోక్కడై కీర్తి పొ ందాడు .ఆయన
గురించే ఇప్పుడు మనం తెలుసుకో బో తున్నాం .
శ్రీ కోలాచలం వెంకట రావు 28-2-18 50 న కర్ణా టక లోని హంపి దగ్గ రున్న కమలాపురం
లో జన్మించాడు .ఇది పూర్వపు విజయనగర సామ్రా జ్యం లో భాగం .వార్డ్లా ఇన్ష్టి ట్యూట్
లోను ,,తర్వాత గవర్నమెంట్ ప్రొ విన్సియల్ స్కూల్ లోను చదివాడు .1867 డిసెంబర్ లో
ఎఫ్ .ఏ .పాసయ్యాడు .మద్రా స్ ప్రెసిడెన్సి కాలేజ్ లో మిస్ట ర్ ధాంసన్ వద్ద బి ఏ
.కొంతకాలం చదివి ,మద్రా స్ వాతావరణం ఆరోగ్యానికి సరిపడక చదువు మానేశాడు
.మద్రా స్ ప్రా విన్స్ లో అదొ క్కటే కాలేజ్ కనుక ఇంకెక్కడా చదవలేక పో యాడు .పొ ట్ట
పో షించుకోవటానికి స్కూల్ మేస్టరీఉద్యోగం లో చేరి 1874 వరకు పని చేశాడు .తర్వాత
జిల్లా మున్సిఫ్ కోర్ట్ లో హెడ్ క్లా ర్క్ గా ఉద్యోగం పొ ంది నాలుగేళ్ళు పని చేశాడు .డిప్యూటీ
తాసిల్దా ర్ గా ,సబ్ మేజిస్ట్రేట్ గా పదో న్నతి పొ ంది రెండేళ్ళు సేవ చేశాడు .తన మనసులోని
భావనలకు చేస్తు న్న ఉద్యోగానికి పొ ంతన లేదని భావించి న్యాయ శాస్త ం్ర చదివి1880 లో
పాసై బళ్ళారి న్యాయ స్థా నాలలో సివిల్,క్రిమినల్ కేసులు వాదిస్తూ మంచి లాయర్ గా
ప్రసద
ి ్ధి చెందాడు లాయర్ వెంకట రావు .1883 లో దియోసఫిస్ట్ అయి ,క్రమంగా మత
,రాజకీయ సాంఘిక వేదాంతాల పట్ల ఆసక్తి వృద్ధి చేసుకొని ప్రజాసంక్షేమమే ధ్యేయంగా
జీవించాడు . .
రాజకీయ ప్రవేశం
లార్డ్ రిప్పన్ స్థా నిక సంస్థ లను విస్త ృత పరచే చట్టా న్ని తెచ్చాడు .సభాపతి మొదలియార్
తన వైశ్య బంధువులను వీటిలో ఎన్నికలలో పాల్గొ ని బాధ్యతలు స్వీకరించమని హితవు
చెప్పాడు .ఆయన మాట మన్నించి ఎన్నికలలో నిలబడి గెలిచి పదవులు చేబట్టి
రాణించారు .1884 లో బళ్ళారి లో వెంకట రావు గెలిచి బొ ంబాయి కి వెళ్లి రిప్పన్ పదవీ
విరమణ సందర్భం గా జరిగిన పెద్ద బహిరంగ సభలో పాల్గొ న్నాడు .అక్కడ అనేక సభలలో
పాల్గొ ని అక్కడ రెండు సంస్థ లను ఏర్పాటు చేయటానికి అందరూ అంగీకరించారు అందులో
ఒకటి ‘’భారత జాతీయ కాంగ్రెస్ ‘’అనే రాజకీయ సంస్థ ను ఏర్పాటు చేయటం ,రెండవది
‘’సో షల్ కాన్ఫరెన్స్ ‘’అనే సాంఘిక సంస్థ ఏర్పాటు . 1, 2, 3, 4 ,5, 7 కాంగ్రెస్ సభలకు ఆ
తర్వాత 7 కాంగ్రెస్ సభలకు హాజరయ్యాడు .1884 నుంచి సంవత్సరం లో రెండు ,మూడు
నెలలు భారత దేశమంతా ,సిలన్, బర్మా మొదలైన దేశాలు పర్యటించిఅక్కడి జన జీవన
పరిస్తితులు ,దేవాలయాలు మసీదులు చర్చి లు ,ప్రా చీన సంస్కృతులను ,ఆర్కి టేక్చర్
ను సందర్శించి ,ప్రజలతో కలసి మెలసి అన్నీ అర్ధం చేసు కొన్నాడు .
ఆధారం -8-7-16 న బళ్ళారి నుంచి శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు నాకు శ్రీ వెంకట
రావు గారిపై ఆంగ్ల ం లో రాసిఉన్న జిరాక్స్ కాగితాలు కొరియర్ లో పంపారు .వారెవరో
నాకు అసలు తెలియదు .పంపిన కాగితాలపై వారి ఫో న్ నంబర్ ఉంటె ఫో న్ చేశాను
.చక్కని తెలుగులో మాట్లా డారు .మల్లి నాదసూరి వంశ 0 కోలాచలం వంశపు వాడినని
,తాను బళ్లా రిలో లాయర్ నని చెప్పారు మహా మహో పాధ్యాయుడైన సూరి అపార
పాండిత్యాన్ని గూర్చి ,సంస్కృత పంచ కావ్యాలపై మల్లినాద సూరిరాసిన వ్యాఖ్యానాన్ని
గురించి ముచ్చటించుకోన్నాం .మల్లినాద సూరి సమగ్ర జీవిత చరిత్ర తయారు
చేస్తు న్నామని నాలుగైదు నెలలలో వెలువరిస్తా మని చెప్పారు .మన సరసభారతి
పుస్త కాలు పంపిస్తు న్నానని చెప్పిమర్నాడే 9-7-16 న రెండు వందలు ఖర్చు చేసి
వారిచ్చిన అడ్రస్ కు పంపాను .కాని పుస్త కాలు అందాయో లేదో తెలీదు .జులై చివర్లో ఆగస్ట్
లో రెండు సార్లు ,ఇవాళ ఈ వ్యాసం రాయ బో యే ముందు వారిచ్చిన సెల్ నంబర్ కు ఫో న్
చేశాను .కాని ఎవరో లిఫ్ట్ చేసి కన్నడం లో మాట్లా డుతూ రాంగ్ నంబర్ అంటున్నారు.
ఆశ్చర్యంగా ఉంది .వారిచ్చిన అడ్రస్
కోలాచలం అనంత ప్రకాష్ ,లాయర్ ,80,Gooty Kalappa Compound ,అనంత పూర్ రోడ్
,బళ్ళారి -583101 -కర్నాటక
1887 లోమద్రా స్ లో జరిగిన సో షల్ కాన్ఫ రెన్స్ కు హాజరై ,సముద్రా ంతర ప్రయాణం
పై ఆనాడున్న ఆంక్షల విషయం పరిష్కరించాలనుకొన్నాడు .’’కాలాపానీ ‘’ని రెండు సార్లు
దాటి శ్రీలంకకు ,రెండు సార్లు బర్మాకు ఓడపై ప్రయాణించి వెళ్ళాడు .ప్రతిసారీ సముద్రం పై
నాలుగు నుంచి ఆరు రోజులు ప్రయాణం చేశాడు .వెంకట రావు దృఢ సంకల్పానికి ఆయన
బంధువులు మిత్రు లు అందరూ అబ్బురపడి ఎవరూ అభ్యంతరం తెలుప లేదు. ఈ విధం
గా జన హృదయాలను గెలుచుకొన్నాడు .ఆయన శీలం మీద మచ్చ పడకుండా
ప్రవర్తించారు అందరూ .దీనిపై మరింత అవగాహన కలిగించాలని ఆయన 1902 మేలో
ఇంగ్లా ండ్ దేశానికి వెంట వంటవాడు కాని పనివాడుకాని లేకుండానే ఒక్కడే వెళ్ళాడు
.ఆరునెలలుండిఇంగ్లా ండ్ లోని గ్రా మీణ ప్రా ంతాలను పట్నాలను కలియ తిరిగి ,తర్వాత
స్కాట్లా ండ్ ,ఐర్లా ండ్ తో పాటు ఐరోపాలోని చాలా దేశాలు పర్యటించాడు .స్కాండినేవియన్
పెనిన్సుల ,రష్యా ,టర్కీ లు తప్ప అన్నీ చూశాడు .ఆ యా దేశాలలో తాను చూసిన వాటి
గురించి బంధు మిత్రు లకు వెంట వెంటనే వివరంగా ఉత్త రాలు రాసేవాడు .వాటిని ముద్రించి
ఉంటే అమూల్యమైన యాత్రా , లేఖా సాహిత్యం మనకు లభించి ఉండేది .9-8-1902 న
లండన్ లో జరిగిన ఏడవ ఎడ్వర్డ్ రాజు పట్టా భిషేకానికి హాజరై నాడు .
అపూర్వ స్వాగతం
అపూర్వ వ్యక్తిత్వం
అజేయమైన నడవడి .మచ్చ లేని శీల సంపత్తి ,ప్రగతి పై అకు0 ఠిత విశ్వాసం ,ధ్యేయ
సాధనకు మనో నిబ్బరం ఆత్మ స్థైర్యం ,సాహసం అందరిని ఒప్పించే నేర్పు ఉన్నవాడు
కనుకనే వెంకట రావు అన్నిటా విజయం సాధించాడు అని గ్రహించాలి .ఆయన ప్రవర్త నలో
అణుమాత్రం కూడా దో షం ఎవరూ గుర్తించలేదు. అంతటి విశుద్ధ మనస్కుడు వెంకట రావు
.ఆ రోజుల్లో అందరూ తాగే సో డా నీరుకాని ,మత్తు పానీయాలు కాని రుచి చూడని
అపూర్వ వ్యక్తి వెంకట రావు .1889 లో భార్య మరణించింది .అప్పటి నుండి భారత దేశం
లో విధవలు పాటించే అత్యంత పరిశుద్ధ జీవితాన్ని వెంకట రావు గడిపాడు .భార్య చనిపో తే
ఏ విధురుడూ అంతటి కఠోర నియమాలతో జీవించటం మనం ఎవరూ చూడనది .సాంఘిక
నియమాలను ఉల్ల ంఘించిన వారిని వెంకట రావు చాలా సున్నితంగా మందలించి తప్పు
తెలుసుకోనేట్లు చేసవ
ే ాడు ఆయన నడవడి ఆచరణ ఆలోచన అంతా విశ్వ జనీనమైనదిగా
అంటే కాస్మోపాలిటన్ గా ఉండేది .ఆయనకు కులమతాల పట్టింపు ,పక్షపాతాలు
లేనల
ే ేవు.హిందూ ,మహమ్మదీయ ,క్రైస్తవులను సో దరులుగా ఆత్మీయులుగా భావించి
,వారికి ఏ కష్ట ం ,నష్ట ం వచ్చినా మనస్పూర్తిగా వారిపక్షాన నిలబడి సాయం ,న్యాయం
చేసవ
ే ాడు .వారి సాంఘిక రాజకీయ ఉన్నతికి పాటు పడేవాడు .అందరితో కలిసి సంచరిస్తూ
దురభ్యాసాలనుంచి వారిని దూరం చేస్తూ పరిశుభ్రత పారిశుధ్యాలపై అవగాహన కలిగింఛి
ఆచరణ సాధ్యం చేసవ
ే ాడు .
అతి పేదవాడుగా జీవితం ప్రా రంభించి నెలకు కేవలం 40 నుండి 70 రూపాయల జీతం
తోనే ప్లీడర్ అయ్యేదాకా గడిపాడు .న్యాయవాదిగా పుష్కరం పాటు పనిచేసినా
మొదత్లొ ఆయన సంపాదన బొ టా బొ టీ గా ఉండేది .ఇలా చాలీచాలని జీతంతో
గడుపుతున్నా దాన ధర్మాలు మానలేదు .1896 నుంచి తన సంపాదనలో ఆరవ వంతు
,కొన్ని సార్లు నాలుగవ వంతు దాన ధర్మాలకు వినియోగించిన త్యాగ శీలి ,ఆదర్శ మూర్తి
వెంకట రావు .తన తర౦ భౌతిక, ఆధ్యాత్మిక, సాంఘిక ఔన్నత్యం సాధించాలని తపన
పడేవాడు .బళ్ళారి బాలుర క్రికెట్ ఆటస్థ లం కోసం ప్రభుత్వం 3 వేల రూపాయలు ఖర్చు
చేస్తే ,దానికి రక్షణ కంచే కోసం ,నిర్వహణ కోసం వెంకట రావు ఒక వెయ్యి రూపాయలు
స్వంత ధనాన్ని వెచ్చించాడు .ఇప్పుడు అది జింఖానా గ్రౌ ండ్ అయింది .ప్రముఖ సంఘ
సంస్కర్త ,విధవా వివాహాల చాంపియన్ రావు బహదూర్ వీరేశ లింగం పంతులు
గారుచేబట్టిన ‘’విధవా గృహం ‘’నిర్మాణానికి వెంకట రావు 3 వేల రూపాయలు విరాళం గా
అందజేసి ,మరుసటి ఏడాది మరొక 2 వేల రూపాయలను అంది౦చిన వదాన్యుడు
.బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి భూరి విరాళ మందించిన వితరణ శీలి .లండన్
లోని జాతీయ కాంగ్రెస్ కు చెందిన బ్రిటిష్ కమిటీ డబ్బు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే
ఖర్చులకు ఏటా 500 రూపాయలను 3 ఏళ్ళు అందజేశాడు .బళ్లా రిలో బాలికా ఉన్నత
పాత శాల నిర్మాణం కోసం 7 వేల అయిదు వందలు ఇచ్చాడు .బళ్ళారిర లోని హిందూ
ముస్లిం క్రైస్తవ సేవా సంస్థ లకు ప్రతినెలా విరాళాలు అందించేవాడు .బళ్లా రిలో సభలు
సమావేశాల కోసం టౌన్ హాల్ ను అర లక్ష రూపాయలతో నిర్మించి ,మరో యాభై వేల
రూపాయలతో దానికి అనుబంధంగా ఒక గ్రంధాలయాన్ని 10 వేల విలువైన పుస్త కాలతో
ఏర్పాటు చేశాడు .తన మాతృ మూర్తి పేర క్షయ రోగులకోసం ఒక విద్యాలయాన్ని
కట్టించాడు .తన తమ్ముడు ప్రముఖ నటుడు నాటక రచయిత కోలాచలం శ్రీనివాసరావు
రచించి ,ప్రదర్శించటానికి ,వీలుగా ఒక నాటక శాలను 10 వేల రూపాయలతో నిర్మించాడు
.అనాధ బాలలకోసం అనాధాశ్రమ నిర్మాణానికి 20 వేల రూపాయలు ఖర్చు చేసిన
మహానుభావుడు
నార్దర్న్ గ్రూ ప్ ఆఫ్ మునిసిపాలిటీస్ వెంకట రావు ను 1903 నవంబర్ లో మద్రా స్ శాసన
మండలికి సభ్యునిగా ఎన్నిక చేసింది .అన్ని ప్రా ంతాల ప్రజలు తర తమ భేదాలు
పాటించకుండా వెంకట రావు నుఆహ్వానించి సన్మానించి ఆయన ప్రసంగాలతో
తన్మయులయ్యారు .సాంఘిక సంస్కరణ ల అమలులో ఆచరణాత్మకంగా కృషి చేసిన
వెంకట రావు ను మించిన వారెవ్వరూ లేరు .1903 లో గ్రూ ప్ వారి వార్షిక సాంఘిక
సభలకు వారి అభ్యర్ధనపై అధ్యక్ష స్థా నం అలంకరించి సమర్ధం గా నిర్వహించాడు ‘ ప్రపంచ
పర్యాటకుడు వెంకట రావు 1904 ఫిబవ
్ర రి లో కుమారుడు రామ చందర్ తోకలిసి ప్రపంచ
యాత్ర దిగ్విజయంగా పూర్తీ చేసి అక్టో బర్ 30 కి తిరిగి వచ్చాడు .కుమారుడు బార్ కోసం
చదివి బారిస్టర్ అయి బళ్లా రిలో ప్రా క్టీస్ చేస్తు న్నాడు .
బిజినెస్ మాగ్నెట్
వెంకట రావు కు సభాపతి ప్రెస్ , నాలుగు జిన్నింగ్ మరియు హైడ్రా లిక్ ప్రెస్సింగ్ ఫాక్టరీలు
ఉండేవి .రిప్పన్ ప్రెస్ అండ్ షుగర్ మిల్ లో అరలక్ష పెయిడ్ అప్ కాపిటల్ ఉంది .డెక్కన్
ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ కాయస్ కు సెక్రటరిలలో ఒకడు గా ఉండేవాడు .వజ్ర కరూర్
డైమ౦డ్ప్ ప్రా స్పెక్టింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ .దీనిలో ఇంగ్లీష్ రష్యన్ ,ఆఫ్రికన్ భాగ
స్వాములు ఉండేవారు .ఆయనకుఆయిల్ ఇంజన్ తో నడిచే ఒక ప్రత్యేక ఎక్స్ పెరమ
ి ెంటల్
ఫారం ఆధునిక హంగులతో ఉండేది .స్పిన్నింగ్, వీవింగ్ ,షుగర్ ఫాక్టరల
ీ లో షేర్లు చాలా
ఉండేవి .ఇవికాక భూవసతి ,పొ లాలు ,భవనాలు లెక్కలేనన్ని ఉన్న బడా బిజినెస్
మాగ్నెట్ వెంకట రావు .సేవా భావం లోనూ సాటి లేనివాడు కోటీశ్వరుడైన కోటి కొక్కఁడైన
వాడు శ్రీ కోలాచలం వెంకట రావు . .
ఆధారం –కోలాచలం వంశానికి చెందినవారు ,వెంకట రావుగారి తమ్ముడు
బళ్ళారి నివాసి అయిన లాయర్ శ్రీకోలాచలం అనంత ప్రకాష్ గారు నాకు 8-7-16 న
పంపిన ఆంగ్ల రచన ‘’Life of Mr .K.Vencata Rao .
మనవి -కానీ వెంకట రావు గారు ఎక్కడ ,ఎప్పుడు చనిపో యినదీ పై ఆంగ్ల వ్యాసం లో
లేదు .నెట్ లో వెతికినా దొ రకలేదు .
కమనీయం ,’’రమణీయం ‘1
చదివినా తనివి తీరని తేట తెలుగు గోదావరి పవిత్ర శ్రో తస్వినిగా ,పరమ పవిత్రంగా భాషా
.చదువుతుంటే మనల్ని మనమే మర్చిపో యి ,వంశీ కృష్ణు ని వేణు గానానికి సకల జగత్తు
సమ్మోహంతో ఊగిపో యిన రసమయ భావన కలుగుతుంది .శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
గారి ‘’అనుభవాలు –జ్ఞా పకాలు ‘’లో ఎలా గోదావరిప్రా ంత శిస్ట జన జీవితం ప్రతిబి౦బించిందో
, శ్రీ మల్లా ది రామ కృష్ణ శాస్త్రి గారి ‘’కృష్ణా తీరం ‘’లో కృష్ణా నదీతీర వాసుల గ్రా మ జీవన
సౌభాగ్యం కనులకు కట్టిందో ,అలా ఉంటుంది దువ్వూరివారి స్వీయ చరిత్ర .కామ ధేనువు
కమ్మని పాల పెరుగు మీగడ ,ఇక్షురసం ,ద్రా క్షా సవం త్రా గిన అనుభూతి కలుగుతుంది
.ఇంతకీ దువ్వూరి వారెవరో ,వారి విశేషాలేమిటో టూకీ గా తెలుసుకొని అందులోకి
ప్రవేశిద్దా ం .
పూర్వులు మొట్ట మొదట ఈ గ్రా మవాసులై ఉండి, క్రమేణా గోదావరీ ప్రా ంతం చేరారు. ఊరు
విశ్వవిద్యాలయం నుండి "విద్వాన్" పరీక్షలో ఉత్తీ ర్ణు లయ్యా రు. వడ్ల మాని విశ్వనాథశాస్త్రి,
మనోభావాలను ,అమ్మకు నివేదించిన వైనమూ కడు రమణీయం . బాల వ్యాకరణ కర్త చిన్నయ సూరి ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని ,ఆయన
వ్యాకరణ
సూత్రా లలో ఉన్న సొ గసు ,మంత్రం వంటి ఫలితం ,కూర్పు నేర్పు లను మహా సొ గసుగా
,ఆత్మీయులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు దువ్వూరి వారి స్వీయ చరిత్ర పుస్త కం
గంధం యాజ్ఞ వల్క్య శర్మగారి అన్నగారు , నాకు పరమ ఆప్తు లు బ్రహ్మశ్రీ గంధం
సంభాషణలో చెప్పాను .ఆయన మరింత సంబర పడి ఆపుస్త కాన్ని తనకు పంపిస్తే ,చదివి
వెళ్ళటం ,ఆ మేనల
ె లోనే శర్మగారు మరణించటం అక్కడినుంచే వారి సౌజన్యంపై నెట్ లో
వ్యాసం రాయటం జరిగింది .అక్టో బర్ లో ఇండియా వచ్చి ,కాస్త కుదురుకున్నాక , బెజవాడ
లో శర్మగారి౦టికి వెళ్లి ,ఆయనతో తరచుగా సభలకు వచ్చే ఆయన కుమార్తెను పలకరించి
పుస్త కం సంగతి అడిగితె ,శర్మగారు చనిపో గానే ఆయన పుస్త కాలన్నీ పెట్టేల్లో పెట్టి అటకపై
దాచేశామని దించి వెతికే ఓపిక లేదని చెప్పగా హతాశుడనై తిరిగి వచ్చాను .మళ్ళీ
ఉన్న కాపీలు అందరికీ ఇచ్చేశాననని లేవని చెప్పారు .బెజవాడ పాత పుస్త కాల
షాపులుఅన్నీ గాలించా. ప్రయోజనం లేదు .ఇక ఆపుస్త కం మనకు కనిపి౦చదు అని
నిర్వేదనలో ఉండిపో యా .
ఫో న్ చేస్తే తానె పంపిస్తా నని,సెల్ నంబర్ తో సహా తెలియ జేశారు .నా ఆనందానికి
సరసభారతి పుస్త కాలు పంపవచ్చా అని అడిగితె పంపమంటే ఆసాయంత్రం అదే కొరియర్
లో15 పుస్త కాలు పంపాను .అవి అందగానే నాగరాజుగారు ఫో న్ చేసి మాట్లా డి ‘’ఇన్ని
ఉద్గ ం్ర ధాలు రాశారు మీరు . మీ వయస్సు యెంత సార్?అనగా 79 నడుస్తో ందని చెప్పగా
మధుసూదనరావు గారు మీకు తెలుసా ?’’అని అడిగా ..’’బాగా తెలుసు .వారి తెన్నేరుకు
ఉంటారు ‘’అని తానూ అనుకొన్నట్లు ఆనందం గా చెప్పారు .ఫో న్ లోనే ఈ పుస్త కావిర్భావం
స్వీయ చరితన
్ర ు మొదట కొద్దికాపీలే ముద్రించారు . అవి ఎవరిదగ్గ రున్నాయో ఎవరికీ
తెలీదు .నేను మళ్ళీ ప్రింట్ చేయి౦చాకొని ప్రయత్నిస్తే కృష్ణా జిల్లా పామర్రు లో ఉన్న డా
రొంపిచర్ల భార్గ వి గారి వద్ద జిరాక్స్ కాపీ ఉందని తెలిసి ,ఆమెనుంచి దాన్ని సేకరించి రెండవ
కాలేజీలకు పంపాడుకాని ఫీడ్ బాక్ రాలేదు పుస్త కాలుకూడా అయిపో యాయి .మళ్ళీ
‘’అని ఈ పుస్త క చరిత్ర వివరించారు ఆసాంతం సైకం నాగరాజుగారు .డాక్టర్ భార్గ విగారు
నాకు తెలుసు .ఆమెమద్రా స్ లోని వి.ఎ.కే. రంగారావు గారి ‘’ఆలాపన ‘’పుస్త కానికి
స్పాన్సర్.
ముందుగా సాకం నాగరాజు ఏమన్నారో తెలుసుకొందాం ‘’ఇది తెలుగు వారి మృష్టా న్న
వింటే గుండె చెరువే అవుతుంది .మతభేదం వదిలి బ్రా హ్మణులు రేవులలో ‘’కాటన్ దొ ర
స్నానం అహం కరిష్యే ‘’అని సంకల్పం చెప్పుకొని స్నానాలు చేస్తు ంటే,తమపో లాలను
సస్యశ్యామలం చేసన
ి దొ రపట్ల ఉన్న ఆరాధన కుమనసు ఉప్పొంగిపో తుంది .కృష్ణా జిల్లా
ప్రశంసల వర్షం లో మనమూ తడిసి ముద్ద అవుతాం .’’తృప్తి లేనివాడు దరిద్రు డుకాని
,ధనం లేనివాడు దరిద్రు డు కాదు ‘’అన్న ఆయన సిద్ధా ంతం అందరికీ ఆదర్శనీయం
.వర్త మాన సమాజం పై ‘’సంఘం లో ఏ వర్గ మూ ,ఏ వ్యక్తీ నాకేం భయం అని గుండెలమీద
చెయ్యి వేసు కొని హాయిగా నిద్ర పో యే వారు నాకు కనబడలేదు ‘’అని ఆవేదన చెందారు
కీర్తించారు –
శబ్ద శాస్త మ
్ర ు చెప్ప,చక్కని భారత- కథ చెప్పునట్లు గా కలుగు ప్రీతి మురిపించు వ్రా తలో
చిందు జవాది సౌరభము ,చిక్కని వెన్నెల ,పూలపాన్పు ,నౌ –సుందర లోక వృత్త
నగరం ,24-కొవ్వూరు ,25-43 వరకు కృష్ణా జిల్లా చిట్టి గూడూరు ,44 లో విశాఖ ,45-48
గుంటూరు ,49-70 దాకా వాల్తే రు లలో గడిపారు .ఇన్ని చోట్ల తిరిగినా ఆయనకు
చింతా జగన్నాధం గారు పిల్లల దస్తూ రి రమ్యంగా ఉండేట్లు చేయటానికి ప్రతి రోజూ
చక్కగా పెట్టి ఇచ్చేవారు .దాన్ని చూసి పిల్లా డు అడుగు పంక్తి నుంచి ,ప్రా రంభించి క్రమంగా
పై పంక్తి వరకు కాపీరాయాలి .ప్రతి పంక్తి మాస్ట ర్ గారికి చూపించి దిద్ది౦చుకొని తర్వాత
పైపంక్తిలో పంక్తిలో తప్పులు లేకుండా రాయాలి .ఇలా కిందినుంచి పైకి రాస్తే ఎప్పుడూ
మాస్ట ర్లు అందరూ దువ్వూరి వారికి బాగా జ్ఞా పకమే .బాల్య స్నేహితులను
కలుసుకోవాలని ఎప్పుడూ ఆరాటంగా ఉండేది పెద్దయ్యాక ఒకటి రెండు సార్లు అక్కడికి వెళ్లి
శాస్త్రిగారు ఒకరోజు ఆదరాబాదరా కాపీ పేజీ అంతా రాసి పారేశారు .చూసిన చి౦తావారు
రూళ్ళకర్ర పెట్టి నెత్తి న ఒకటిస్తే బొ ప్పికట్టింది ఏడుపు లంకి౦కొంటే ,ప్యూన్ వోదారుస్తు ంటే ,
ఆ మేస్టా ర్ పై అసూయ ఉన్న తక్కినమేస్టా ర్లు తండ్రికి చెబితే ‘’ప్రా ణం విసిగితే
మనమంతా పిల్లల్ని కొడుతూనే ఉన్నాం. నేను కొట్టే దెబ్బలు మరీ ఎక్కువ .నేను వెళ్లి
‘’అయ్యా రూళ్ళ కర్ర దేనికి వాడుతారు ?’’అని అడిగితె రూళ్ళు వేసుకోవటానికి అని చెబితే
ఆవులు గేదల
ె ు పాడీ పంటా తో ఇల్లు శోభాయమానం గా ఉండేది .రాత్రి వేళ
కిరసనాయిల్ దీప౦ దగ్గ ర చదువు .నిద్ర వచ్చే సమయానికి కట్టు శ్లో కాల జాతర .మామ్మ
మధ్యవర్తి .మనవడిని అప్పుడప్పుడు గెలిపించేది .ఉదయం చల్ది భోజనమేకాని కాఫీ
అన్నది లేనేలేదు .రోజూ పొ లం లేక పెరటి లోనుంచి కోసిన తాజా కూరలతోనే వంట
.బామ్మ పెరుగు చిలికిచల్ల చేసి పో సేవారు పల్లెటూరి మజ్జిగ అంటే ‘’చింత గింజ వేస్తే
మునగని మజ్జిగ ‘’.ఈభోగం పట్నవాసులకు లేనల
ే ేదన్నారు శాస్త్రిగారు ‘’తక్రం శక్రస్య
దుర్ల భం ‘’అని ఆర్యోక్తి .అంటే దేవేంద్రు డికి మజ్జిగ దొ రకదు అనికాదు అర్ధం .మజ్జిగ వైభోగం
అంతటి గొప్పదని కవిభావన అని చెప్పారు .మజ్జిక్కి సంస్కృతం లో 1-తక్రం 2-
ఉదశ్విత్తు 3-మధితంఅని మూడు పెర్లు న్నాయని ,నాలుగోవంతు మాత్రమె నీరు కలిపింది
తక్రం అని ,సగానికి సగం కలిపింది ఉదశ్విత్తు అనీ ,,అసలే నీళ్ళు కలపనిది మధితం అని
అర్ధా లు చెప్పారు దువ్వూరివారు .వీటిలో తక్రం ఉత్త మోత్త మమం –శక్రస్య దుర్ల భం అని
దీనినే అంటారని చెప్పారు మజ్జిగలో నీళ్ళు ఎప్పుడైనా కాస్త ఎక్కువైతే తాతగారు
మామ్మగారితో ‘’అబ్బా ! ఈ వేళతక్రం ఉదశ్విత్తు అయిందే?’’అనేవారని అప్పడు ఆపదం
సంస్కృతం లో ఎక్కడుంది అని తనను అడిగత
ి ె తడుముకోకుండా ‘’తక్రం హ్యుదశ్వి
న్మదితం ,పాదా౦ బ్వర్దా ంబు నిర్జలం ‘’అనే అమర శ్లో కం అందుకొనే వాడిని ,ఇలా భోజన
సమయం లోనూ చదువు ప్రసంగాలు జరిగేవని దువ్వూరివారు ఆనందంగా గుర్తు
చేసుకొన్నారు .’’తక్రా న్న సమయే చక్రధారి స్మరణ గోవిందో హారి ‘’అని బ్రా హ్మణ భోజన
సమాప్తిలో అనటం నాకు బాగా జ్ఞా పకం .
కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3
ఊరు అంటే 1910 లో రెండో ఊరు .ఇదీ మరో పదేళ్ళ తర్వాత నదీ గర్భం లోచేరింది
అర్పణం అయింది .ఒక్కోసారి మూడు లేక నాలుగేళ్ళకు భూమి పైకి తేలచ్చు .ఒక్కోసారి
వందేళ్ళు అయినా జాడ లేకపో వచ్చు .ఈ ‘’గంగ వెర్రు లు ‘’ఎవరికీ తెలీవు అంటారు
సస్య శ్యామల౦గా భూదేవికట్టిన పచ్చటి చీర లాగా భాసిస్తూ ఉంటె, కాటన్ దొ ర ఒకసారి ఆ
ఒకసారి అలా వస్తూ ధవళేశ్వరం నుంచి తాళ్ళరేవు దాకా ప్రవహించే కాలువ ఆనుకొని
రాగా,ముఖ్యమైన రేవులో స్నానం చేస్తు న్న శిస్ట బ్రా హ్మణులు కాటన్ ను అపర
స్నానం చేస్తు ండగా రేవు దగ్గ రున్న దొ ర చెవులకు ఆపేరు వినిపించి గుమాస్తా నుపంపి
పేరు కృతజ్ఞ తగా చెప్పుకొ౦టాం ‘’అని చెప్పారట .వచ్చిన వాడు కాటన్ పంపిన మనిషి
అని తెలీక .ఈ మాట గుమాస్తా ద్వారా విన్న దొ ర అక్కడున్న బ్రా హ్మణులకు తలొక పది
రేవు వారికి పాకి దొ ర దగ్గ రా డబ్బులు పిండుకొందామని ఆయన బో టు అక్కడకు రాగానే
బిగ్గ రగా అక్కడి బ్రా హ్మలు ఆయన పేరు పైకి బాగా వినబడేట్లు సంకల్పం చెప్పటం విని
‘’ప్రభుత్వ రేవులో కాక వేరే రేవులో స్నానం చేస్తే ఖయిదులో పెడతామని గట్టిగా చెప్పించి
వాళ్ళందర్నీ ఒడ్డు కు తరిమి కొట్టి౦చాడట .పడుతూ లేస్తూ ఆశపో తులు పారిపో యారని
దువ్వూరివారు రాశారు .
స్వంతూరిలో శివాలయ విష్ణ్వాలయాలు లేవు .ఊళ్ళో బ్రా హ్మలు కోరితే దంగేరులో ఉన్న
కాపు కులస్తు ని అడగటానికి వెళ్ళారు .ఆయన మొదట్లో చేతిలోకానీ లేక పో గాకు కాడలు
కలప అడితీలలో సగం దాకా కొని మహాదైశ్వర్యవంతుడై ,దాన శీలియై ,దైవ బ్రా హ్మణభక్తితో
ఎవరేది అడిగినా సంకోచం లేకుండా సాయం చేస్తూ ,లెక్కలేనన్ని దాన ధర్మాలు చేస్తూ
,బీద బ్రా హ్మణులకు యకరమో అరఎకరమో రాసి ఇస్తూ ,ఊళ్ళో ఎవరేది అమ్మినా కొంటూ
పడుతు౦దో తల
ె ుసుకొని నాదగ్గ రకు వస్తే, దానిపై కొంచెం ఎక్కువే వేసి నేను కొంటాను ‘’అనే
ఉదార హృదయంతో అందరికి తలలో నాలుక అయ్యాడు. ‘’సాధారణంగా చెడి
అమ్ముకొంటారు ఎవరైనా .వాళ్ళు కష్ట పడుతూ ఇచ్చింది మనకు జయం కాదు .వాళ్ళను
తీసుకు వెళ్ళే పరోపకారి .శివాలయం లో ‘’కోటి పత్రి ‘’పూజ ,రోజుకు లక్ష పత్రి చొప్పున
పారాయణాలు 108 బ్రా హ్మణుల చేత వందరోజులు చేయించి ,ప్రతిదానికీ పూర్ణా హుతి అతి
చాపు ఉత్త రించి విడదీసి ,రెండు చేతులతో లుంగ చుట్టి ఆవునేతి మండగ లో ముంచి
తడిపి అగ్నిహో త్రం లో వ్రేలుస్తు ంటే అతని వదాన్యతకు ముక్కున వేలు వేసుకోనేవారట .
ఇలాంటి షావుకారు దగ్గ రకు శివాలయం చందాకోసం శాస్త్రి గారు గ్రా మ౦లొని బ్రా హ్మణ్యం
దువ్వూరిపుల్ల య్యగారి నేతృత్వం లో వెళ్లి అడిగితె ‘’మీరు గుడికతట్ట వచ్చు కట్ట లేక
.మీ అందరికీ నాకు తోచింది ఇస్తా ను .దాన్ని మీరు దేవాలయానికే ఇచ్చుకోండి ఏమైనా
బ్రా హ్మణులకు ఒక్కొక్కరికి ఒక ‘’దొ ంతి ‘’అంటే 20 వెండి రూపాయల వంతున పళ్ళెం లో
పెట్టి ఇస్తే ,తీసుకొని వెంటనే అంతా పుల్ల య్యగారి చేతుల్లో పెట్టా రు .వీరు ఊహించింది
వందరూపాయలు .ఆయన ఇచ్చింది 240 రూపాయలు .ఎలాగోఅలా మల్లేశ్వరాలయం
గారినే వెళ్లి అడిగారు ‘’నాకున్న దేవ బ్రా హ్మణ భూములు ‘’పల్ల ం కుర్రు ‘’లో ఉన్నాయి
.పుల్ల య్యగారు ‘’అదనంగా ఇంకొంచెం భూమి ఇస్తే బాగుంటుంది ‘’అనగా ఆమాట వీరెవరికీ
.భగవంతుడు నానోట ఎకరం పలికించాడు .మీరు అడిగారని మరో ఎకరం ఇస్తే మీ ప్రేరణతో
ఇచ్చినట్ల వుతు౦ది కాని నేను స్వయంగా ఇచ్చింది అనిపించదు దాని ఫలితం లో సగం
వాటా మీకూ పంచాల్సి వస్తు ంది .నాకు తెలీదుకాని ‘’కర్తా కారయితా ‘’అంటారు
లేదుకదా ?’’అని ఒక్కమాట అడిగితె ఈయన కళ్ళనుంచి దుఖం ధవలేశ్వర డాం నుంచి
రాయించి సంతకం ‘’లింగయ్య శాస్త్ర్ృల్లు వ్రా లు’’అని దస్కత్తు చేశారు. శాస్త్రు లు అని
.ముహూర్తా నికి ముందే బలగం అంతా చేరింది .ఆ ఇంట్లో మామిడాకు తోరణం కట్టి
‘’అని చెప్పారు .సంధ్యావందనం నేర్పే బ్రహ్మగారు ‘’అచ్యుత ,జనార్దన ,ఉపేంద్ర ,హరేః శ్రీ
సాహిత్య గ్రంథాలన్నీ పూర్త య్యాయి .14 వ ఏట ఇల్లు వదిలి బయట ఎక్కడైనా వ్యాకరణం
నేర్వాలని మనసుపడ్డా రు .
తెలిసింది .అక్కడ చేరి హల్ సంది ప్రా రంభించారు .40 కి పైనే విద్యార్ధు లు ఉండేవారు .ఈ
కిందపదేసినందుకు గుర్విణి తోనూ చీవాట్లు తిని ఇకా అక్కడ ఉండలేక వెళ్లి పో తుంటే
‘’ఏదో కోపం లో నాలుగు అంటే వెళ్ళిపో వాలా “?అని వాత్సల్యంగా అడిగినా ముగ్గు రు ముఠా
వెళ్ళిపో యారు .
అక్కడికి చేరి పాఠాలు ప్రా రంభించారు ఈముగ్గు రు. వేదులవారు మహామహో పాధ్యాయ
తాతగారు రాసిన కార్డు ప్రకారం వెళ్ళారు .15 రోజుల్లో పెళ్లి ముహూర్త ం అని ఆయన
ఇష్టా యిష్టా లతో జరిగే పెళ్ళిళ్ళు ఆనాడులేవు .బాధ్యతంతా పెద్దలదే నిర్ణయాలూ వారివే
దాటరాదు అనే నియమం ఉండటంవలన గోదావరి దాటినఅవతలి ఒడ్డు న అంటే ‘’ అద్ద రిని
‘’ముక్తేశ్వరం లో మాతామహుల ఇంట స్నాతకం చేసి అమ్మ,అమ్మమ్మ కోరికా తీర్చారు
తెలుగులో మంచి జ్ఞా నమండీ ‘’అని అతా చెప్పుకొనేవారు తనతల్లి గురించి .భాషాజ్ఞా నం
తాతగారు ‘’ఐతే ఏవైనా శ్లో కాలు అడగనా ?’’అన్నారు ఆముసలి వగ్గు .ఆయన
అడిగినవాటికి వాటికి సరైన శ్లో కాలే చెప్పారు దువ్వూరివారు .వారి దర్శనం ‘’పరమగురు
దర్శనం ‘’గా భావించి ఆశీస్సుల౦దు కొన్నారు దంపద్యుక్త ంగా. ‘’సమానానా ఉత్త మ శ్ల్లోకో
శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి స్వగ్రా మం మసకపల్లి లో కాకర్ల పూడి నరసరాజుగారు
పుట్ట టానికి ఇరవై ఏళ్ళకు ముందే ఆ వూరు వదిలి వెళ్ళిపో యారు .శాస్త్రిగారు
విజయనగరం కాలేజి లో పని చేస్తు ండగా ,ఒకరోజు ఆయన స్నేహితుడు సొ ంఠి లక్ష్మీ
నరసింహ శాస్త్రి ‘’మన ఊళ్ళో రాజుగారొకరు నీకు కొద్దిగా సొ మ్ము బాకీ ఉన్నారని ,అది
ఊళ్ళో బ్రా హ్మలకు సుమారు 12 వందల రూపాయలు బాకీ పడ్డా రు .తీర్చలేక ,రోజూ వారు
అడుగుతూ ఒత్తి డి చేస్తే ఊళ్ళో ఉండలేక మకాం ఎత్తేసి ,భద్రా చలానికి చాలాదూరం ఏజెన్సీ
ప్రా ంతం చేరి, అక్కడ పొ లం సాగు చేస్తూ కాలక్షేపం చేశారు .చేతిలో డబ్బు ఆడినప్పుడు
ఇలా చిల్ల రబాకీలు తీసుకొన్నవాళ్ళందరికీ ,12 ఏళ్ళ కాలం లో బాకీలు తీర్చేశారు .ప్రో నోట్ల
మొదటివారిద్దరూ ,రాజుగారికిఎన్ని సార్లు ఉత్త రాలు రాసినా జవాబు లేకపో వటంతో ఊళ్ళో
,తనకు దావాలు వేయించటం ఇష్ట ం లేదని వాళ్ళిద్ద రి బలవంతం మీద దాఖలు చేశానని
చెప్పారు రమణయ్య .అప్పుడు రాజుగారు ‘’లింగయ్య శాస్త్రి గారి నోటు ఒకటి ఉండాలికదా
.అదీ మీ దస్తూ రితో రాసి౦దేనని జ్ఞా పకం .దాని మాటేమిటి ?’’అని అడిగారు .అప్పుడు
రమణయ్యగారు ‘’అవునండీ రాజుగారూ !మీరంటే జ్ఞా పకం వచ్చింది .కోర్టు పక్షిని ,పాపాల
వెడుతున్నాను నోటు ఇస్తే కోర్టు లో దాఖలు చేస్తా ను అని చెప్పాను .అప్పుడు శాస్త్రిగారు
‘’అవునోయ్ రమణయ్య బావా !ఏమిటి నీ వెర్రి .నరసరాజు గారి కంఠం లో ప్రా ణం ఉండగా
ప్రో నోటుకు కాలదో షం ఏమిటి ?దావాలూ తంటాలు మనకేమీ వద్దు ‘’అన్నారని అందుకే
వేసన
ి వాళ్ళు ఏం తీసుకొంటారో కోర్టే తేల్చనివ్వండి ‘’అన్నారు తర్వాత ఎవరి దారిన వారు
80 రూపాయలకు ప్రో నోటు వ్రా శాను .ఎవరు ఎన్ని చెప్పినా ఆయన నామీద
.వారి కుటుంబంలో మూడవ తరం దాకా ఇది కుదరలేదు .ఆఎనభైకి వడ్డీ లెక్క వేస్తె ఎనో
రెట్లు అవుతుంది .అక్కడికి వెళ్ళినా గౌరవంగా కాలక్షేపం చేస్తు న్నానే కాని పెద్దగా
దగ్గ ర అప్పు తీసుకొన్నాను కనుక ఇక్కడే మీ బాకీ తీర్చాలని వచ్చాను .మిమ్మల్ని కూడా
ఒకసారి చూడాలనే కోరికా ఉంది .నా పిచ్చి ఊహతో మిమ్మల్ని చాలా శ్రమ పెట్టా ను
ఎవరివల్లా వినను కూడా లేదు .కనుక నేను చెప్పదలచుకోలేదు .మీకు యెంత తోస్తే
రాజుగారు కృతజ్ఞ తగా .శాస్త్రిగారు ‘’అదేమీ కాదండి. అది అనుగ్రహమే అయితే ,అది నాది
కాదు .తాతగారికీ మీకూ ఉన్న స్నేహానిది ‘’అని ఉచిత రీతిని చెప్పారు .రాజు గారు
మహానుభావులు .
డా .కామేశ్వరికి ట్రా న్స్ ఫర్ అయి విశాఖనుంచి హైదరాబాద్ వెళ్ళింది .తర్వాత ఆమెను
మిలిటరీ సర్వీస్ లోకి తీసుకొన్నారు మద్రా స్ ,కలకత్తా ,జలంధర్ ,ఆర్మీలో పనిచేస్తూ
1970-74 లో రూర్కీ లో మేజర్ అయింది .ఎక్కడ ఉద్యోగం లో ఉన్నా ఏడాదికో మాటు
విశాఖ, గోదావరి లకు రావటం ‘’దువ్వూరి’నాన్న’’ ఉన్న చోటికి రావటం ,నాన్న దగ్గ ర
నాలుగైదు రోజులు ఉండటం జరుగుతూనే ఉంది .నాన్నను చూడాలనే కోరిక ఆమెకు
ఎక్కువో ,తల్లి ని చూడాలనే ఈయన కోర్కె ఎక్కువో తేల్చుకోలేక పో యారిద్దరూ .ఇదో
విధమైన రుణాను బంధం అన్నారు శాస్త్రిగారు .జన్మలుమారినా ప్రేమలు, అభిమానాలు
అక్కడక్కడ గోచరిస్తూ నే ఉంటాయి ,కామేశ్వరి ఎప్పుడు కలిసినా పెద్దలతో ,పిన్నలతో
‘’ఈయన నాకొడుకు ‘’అనే పరిచయం చేస్తు ంది .ఉత్త రాలలో కూడా తల్లి కొడుక్కి రాసినట్లే
రాస్తు ంది .’’నువ్వు ‘’అంటు౦దే కానీ ఎన్నడూ ‘’మీరు ‘’అననే అనదు.
దువ్వూరి’’ శాస్త్రి కొడుకు గారి ‘’వొళ్ళో పడుకొంటుంది .’’ఏ పూర్వ జన్మలోనో నీకు తల్లినై
ఉంటాను నాన్నా !’’అంటుంది శాస్త్రిగారికీ అదే నిశ్చయం .ఆమె భర్త కూడా అంతే చనువుతో
ఉండటం మరీ ఆశ్చర్యం .అదొ క గొప్ప సంస్కారం .అతడు 1968 లో ఎం.ఏ.పాసై ,ఇంగ్లా ండ్
వెళ్లి ,ఏదో పరిశోధన చేశాడు .మధ్యమధ్యలో వచ్చి భార్యాపిల్లల్ని చూసి వెడుతూ
ఉండేవాడు .ఇద్ద రుకొడుకులు పాండిచ్చేరి అరవిందాశ్రమం లో చదివారు .తర్వాత ఒకడు
మెడిసిన్, ఇంకోడు ఇంజనీరింగ్ చదివి సెటల
ి య్యారు .కామేశ్వరి దంపతులు నాన్న ను
చూడటానికి వచ్చేవారు .భర్త యెదుటనే కామేశ్వరి కొడుకైన శాస్త్రిగారి వొడిలో తలపెట్టు కొని
పడుకొని భర్త తో ‘’నాన్న వొళ్ళో తలపెట్టు కొని పడుకుంటే యెంత ప్రశాంతంగా ఉంటోందో !ఆ
అనుభవం మీకు లేదుకదా ‘’అని ఆటపట్టించేది .జలంధర్ నుంచో కలకత్తా నుంచో
తిరువన్నామలై వెడుతూ ,మధ్యలో దాక్షారామ దగ్గ ర దువ్వూరి వారి స్వగ్రా మం మసకపల్లి
వెళ్లి ’’ నాన్న’’ ను ఒకటి రెండు సార్లు చూసి వెళ్ళింది’’ తల్లి’’ డా.కామేశ్వరి . దువ్వూరి వారి
కుటుంబం అందరితోనూ అదే చనువుతో ఉండేది .మగపిల్లలను అన్నా, తమ్ముడూ
ఆడపిల్లలను అక్కా, చెల్లీ అని ఆప్యాయంగా పిలిచేది .శాస్త్రిగారి దౌహిత్రి నాగమణి అంటే
కామేశ్వరికి మహా ప్రీతి .నాగమణి కి కూడా ఆమెపై ‘’కంచి కామాక్షి అమ్మవారిపై ఉన్నంత
గౌరవ ఆదరాలు’’ .దీనికి కారణం ఎవరూ చెప్పలేరు ‘’కస్యచిత్ క్వచిత్ ప్రీతిః’’అంటే
ఒక్కొక్కరికి ఒక్కొక్కరిపై ప్రేమ ఏర్పడుతుంది .ఎందుకో చెప్పలేము .అది చెప్పలేకే
జన్మాంతర సంబంధంగా భావిస్తా ము .డా .కామేశ్వరిలో ఆధ్యాత్మిక భావమూ చాలా
ఎక్కువే .నిత్యపూజ, దేవీధ్యానం ,దేవీ స్తో త్రం అంతా పరమ పవిత్రంగా ఉండి
ముచ్చట,ఆశ్చర్యం తన్మయత్వం కలిగిస్తు ంది .ప్రతియేడూ తిరువన్నామలై వెళ్లి గురు
సాన్నిధ్యంలో కొంత సేపు గడిపిరావటం ఆమె ప్రత్యేకత .దేశం లో ఆమె చూడని క్షేత్రం
లేనల
ే ేదు .ఆమె తండ్రిగారు సన్యాసాశ్రమం స్వీకరించి సుమారు 20 ఏళ్ళు తపస్సు చేసి
సిద్ధి పొ ందారు .ఆ ఆధ్యాత్మిక సంస్కారం కూతురు కామేశ్వరిలో బాగా సంక్రమించింది .
రిటైరైన దువ్వూరి వారిదగ్గ రకొచ్చి నప్పుడల్లా ‘’నాన్నా !ఒకరి నిర్బంధం లో లేకుండా
ఇప్పుడు స్వేచ్చగా ఉన్నావుకదా.వచ్చి నా దగ్గ రే ఉండు నాన్నా !ఖాళీగా ఉన్నప్పుడల్లా
మనమిద్ద రం కలిసి పుణ్యక్షేత్రా లు తిరిగొద్దా ం .డాక్టరన
ై నీ కూతురు నీదగ్గ రే ఉంటు౦దికనుక
ఆరోగ్యానికి భయం లేదు ‘’అనేది .అలా అంటూనే ఉంది .ఈయనా వెళ్ళాలనే అనుకొంటారు
.కాని .అవి ‘’తీరే కోర్కేలా ‘’అంటారు శాస్త్రీజీ .చివరికి ‘’కొన్ని కోర్కెలు తొలగించుకోలేము
‘’అని మనసుకు సమాధానం చెప్పుకొన్నారుకళాప్రపూర్ణ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి
గారు .
ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర
ప్రౌ ఢ వ్యాకరణ కర్త శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు తెలుగు లెక్చరర్ గా ఆంద్ర
విశ్వవిద్యాలయం లో 1941 లో రిటైరయ్యారు .ఈ పో స్ట్ ను నింపటానికి యూనివర్సిటి ఒక
పండితుడుకావాలని ఆయన ఛందో వ్యాకరణాది లక్షణ గ్రంథాలలో బాగా కృషి చేసి
,బో ధనానుభవం తోపాటు శాసన పరిశోధన చేసి ఉండాలని పత్రికా ప్రకటన చేసింది
.అప్పటికి శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు చిట్టి గూడూరు ఓరిఎంటల్ కాలేజీలో
పాతుకుపో యారు కదలాలనే ఆలోచనాలేదు .కాని ఊరూ పేరూ లేని పండితులు దానికి
దరఖాస్తు లు పెట్టి ,జమీన్దా రులతో సిఫార్సు ఉత్త రాలతో ప్రయత్నిస్తు న్నారని కర్ణా కర్ణి గా
విని దరఖాస్తు పెట్టటానికైనా తనకు అర్హత లేదా అనుకోని సహాధ్యాపకులు
రామానుజాచార్యులవారితో ,సో మశేఖర శాస్త్రి గారితో అన్నారు .వారిద్దరూ ‘’అది మీ
గురువుగారు వజ్ఝ ల వారి స్థా నం.అన్ని విధాలా మీకు అర్హత ఉంది .దరఖాస్తు పెట్టకపో తే
అర్హత లేక ఊరుకున్నట్లు ఉంటుంది .అది మనకు చాలా చిన్నతనం .ఒక రాయి విసిరి
చూడండి ‘’అని ప్రో త్సహించారు .
వీరి ప్రో త్సాహంతో శాస్త్రిగారు ప్రిన్సిపాల్ వరదా చార్యుల వారి వద్ద కు వెళ్లి విషయం
చెప్పారు .ఆయన వెంటనే ‘’ఎవరు దరఖాస్తు పెట్టినా లాభం లేదు .అది వేటూరి ప్రభాకర
శాస్త్రి గారికే ఇవ్వాలని యూనివర్సిటి ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నది ,మొన్న తిరుపతిలో
వేటూరి వారుకలిసి ‘’దేశం లో తెలుగు పో స్ట్ లలో పెద్దది కదా వెడదామని ఉంది ‘’అనగా
‘’తప్పకుండా వెళ్ళండి ‘’అని నేనూ అన్నాను ‘’అని ,’’మీరు కూడా ఒక కాగితం పెట్టండి
వస్తు ందని ఆశ మాత్రం పెట్టు కోకుండా ,దరఖాస్తు పంపి నిశ్చింతగా ఉండండి ‘’అని చావు
కబురు చల్ల గా చెప్పారు ఆచార్య స్వామి .’’దరఖాస్తు తో పాటు రెండు మూడు
టెస్టిమోనియల్స్ ఉండాలి కనుక మీది ఒకటి ,వజ్ఝ ల వారిదీ, రాయుడు
శాస్త్రిగారిదీతీసుకొని పంపిస్తా ను ‘’అన్నారు దువ్వూరి వారు .వజ్ఝా ల వారికి రాస్తే
‘’ఏమయ్యోయ్ !నా స్థా నం లో నువ్వు రావటం నాకు చాలా ఇష్ట ం .’’ఎప్పటికన
ై ా నా పో స్ట్
లో మా వేంకట రమణ శాస్త్రి వస్తేనే బాగుంటుంది అని వీలైనప్పుడల్లా సన్నాయి నొక్కులు
నొక్కుతూనే ఉన్నాను .ఇది అందరికీ తెలుసు కాని ఇప్పుడు దృశ్యం మారిపో యింది
.వేటూరివారికే ఇద్దా మని యూని వర్సిటి అభిప్రా య పడింది .ఆయనకూడా ఈ మధ్య
వచ్చి అందర్నీ కలిసి ,ఇల్లు కూడా మాట్లా డుకొని వెళ్ళారు .కనుక నీకు ఆ పో స్ట్ రాదు
.లక్షణ గ్రంధాలలో అత్యంత ఆసక్తి కల నా అత్మీయుడు నా స్థా నం లో వచ్చే యోగం
లేకపో యింది . అయినా అడిగావు కనుక టెస్టిమొనియల్ పంపిస్తు న్నాను ‘’ అని సుదీర్ఘ
లేఖతో టేస్టిమోనియల్ పంపారు .రాయుడు శాస్త్రిగారు మ౦దేపంపారు .ఆచార్యులుగారూ
మిగిలిన ఇద్ద రూ చాలా వాత్సల్యాన్ని చూపిస్తూ మంచి మాటలు రాశారు ,టేస్టిమోనియల్
తో దరఖాస్తు సకాలం లో యూని వర్సిటీకి పంపారు .శాస్త్రిగారు మనసులో ‘’ఉద్యోగం వద్దు
సద్యోగం వద్దు .అలాంటి గురువుల వాత్సల్యాభిమానాలు లభించాయి చాలు అనుకొన్నారు
.
కొంతకాలం తారవాత విజయనగరం సంస్కృత కాలేజి లో ఒరియా పండితులుగా పని
చేసి ,యూని వర్సిటీలో ఒరియా పండితులుగా ఉన్న మధుసూదన షడంగి దువ్వూరి
వారి మసకపల్లికి ఉత్త రం రాసి ‘’మనమింక యూని వర్సిటీలో కలిసి ఉంటాం ‘’అని రాశారు
శాస్త్రిగారికి అది అర్ధం కాలేదు .ఆయనకు వేటూరి వారికి ఆపో స్ట్ ఇస్తు న్నట్లు తెలిసి
ఉండదు అనుకొన్నారు .సస్పెన్స్ తెర వీడి ,మూడు రోజులతర్వాత దువ్వూరి వారికి
యూని వర్సిటి రిజిస్ట్రా ర్ నుంచి’’వాల్తే రు యూని వర్సిటి కాలేజిలో తెలుగు డిపార్ట్ మెంట్
లో ఆనర్స్ పండితులుగా మిమ్మల్ని సిండికేట్ అపాయింట్ చేసింది .15-6-1941 న
జాయిన్ అయి రిపో ర్ట్ ఇవ్వండి ‘’అని ఒక కవరొచ్చింది .పెద్దగా ఆంగ్ల పాండిత్యం లేక శ్రు త
పాండిత్యమే ఉన్న శాస్త్రిగారు అయిదారు సార్లు చదివి అర్ధం చేసుకొని అవాక్కయ్యారు
.జులై 1 కాని కాలేజీలు తెరవరు. కాని వజ్ఝ లవారి పో స్ట్ ఖాళీ అయినందున పై తే దీకే
జాయనింగ్ ఆర్డ ర్ ఇచ్చారు .
సంతోషంగా వరదాచార్యులగారికి చెప్పి కాగితం చూపించగా ఆయనా మరింత
తెల్లబో యారు .18 ఏళ్ళు చిట్టి గూడూరులో పని చేసి శాఖను సమర్ధతతో నడపటం
,తనతర్వాత పంచా౦గమ్ నరసింహా చార్యులుగారున్నండువల్లా ,తమకాలేజీ లో పని
చేసన
ి వ్యక్తికీ యూనివర్సిటీ పో స్ట్ రావటం వల్లా ఆచార్యులవారు పరమ సంతోషింఛి
‘’వెంటనే వెళ్లి జాయిన్ అవండి ‘’అన్నారు .విశాఖ వెళ్లి యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాల్ శ్రీ
సూరి భగవంతం గారిని కలిశారు .ఆయన ‘’సంతోషం సెలవులు కనుక ఇంటికి వెళ్ళండి
జులై 1 కి రండి ‘’అన్నారు .తెలుగు శాఖలో ఉన్న పింగళి లక్ష్మీకా౦త౦ గారిని ,గంటి జోగి
సో మయాజులుగారినీ , షడంగి గారినీ మర్యాదగా కలిసి మసకపల్లి వెళ్ళిపో యారు
దువ్వూరి వారు .
రాదు అనుకొన్న పో స్ట్ ఎలా వచ్చిందో అనే మిస్ట రీ వీడలేదు .నెమ్మదిమీద వివరాలు
తెలుసుకొన్నారు .ముందు సెలెక్షన్ కమిటీ సమావేశమైంది .తెలుగు హెడ్ పింగళి
,ప్రిన్సిపాల్ విస్సాఅప్పారావుగారు సిండికేట్ మెంబర్ జయపూర్ దివాన్ ,మద్రా స్ యూని
వర్సిటి నుంచి ఎక్స్పెర్ట్ మెంబర్ గా కోరాడ రామకృష్ణ య్యగారు ,వైస్ చాన్సలర్ కట్ట మంచి
రామలింగారెడ్డిగారు కమిటీ మెంబర్లు .రిజిస్ట్రా ర్ వి ఎస్ కృష్ణ గారు కూడా మీటింగ్ లో
కూర్చున్నారు .మీటింగ్ ప్రా రంభం లో కట్ట మంచి ‘’వేటూరి వారిని వేస్తె బాగుంటుందను
కుంటున్నాను. మీ అభిప్రా యం చెప్పండి ‘’అని లాంచనంగా అన్నారు ..ఆమాట ఇదివరకే
అనుకొన్నాం కనుక ఆపేరు రాయండి అన్నారట మిగిలినవారు .అప్పుడు వైస్ చాన్సలర్
గారే ‘’సెలెక్షన్ కమిటీ లో ఒకే ఒక్క పేరు వేస్తె ఆక్షేపిస్తా రు .వచ్చిన దరఖాస్తు లబట్టి మరో
రెండు పేర్లు చేరిస్తే మంచిది ‘’అన్నారు .కోరాడ వారు దువ్వూరి వారిపేరు ,పంచాగ్నుల
ఆదినారాయణ శాస్త్రి గారి పేరు వేయమన్నారు .దివాన్ గారు ‘’బానే ఉంది కాని
పంచాగ్నుల వారి పేరు రెండుగా వేయండి ‘’అన్నారు .లక్ష్మీకాన్త ంగారు ‘’దువ్వూరి వారి దే
రెండో పేరుగా ఉండాలి ‘’అన్నారు .రెడ్డిగారు ‘’ఏ పేరు వేసన
ి ా సిండికేట్ లో ఇచ్చేది
వేటూరివారికే కదా .ఏదో క్రమం చెప్పండి’’ అని విస్సావారిని కోరారు .ఆయన రెండవపేరు
దువ్వూరి ,మూడవపేరు పంచాగ్నుల ‘’అన్నారు ఈ వరుసలోనే రాశారు .
మర్నాడు సిండికేట్ మీటింగ్ లో అపాయంట్ మెంట్ విషయం వచ్చి కట్ట మంచి
వేటూరివారి పాండిత్యం తాళపత్ర పరిశోధన సో దాహరణం గా చెప్పి ,సెలెక్షన్ కమిటీ
కూడా వీరి పేరే ముందు సూచి౦ చింది కనుక వేటూరివారికే ఇద్దా ం అన్నారు .సిండికేట్
లో ఎక్స్ అఫీషియో మెంబర్ విశాఖ జిల్లా కలెక్టర్’’ మాస్ట ర్ మాన్’’ అనే యూరోపియన్
‘’మిస్ట ర్ వైస్ చాన్సలర్ !పండితుల తారతమ్యాలు మీకు తెలిసినట్లు మాకు తెలియదు
.కాని సెలెక్షన్ కమిటీ నిర్ణయించిన క్రమం సరిగా లేదని పించింది .వ్యాకరణ౦ లో ప్రత్యేకక
కృషి చేసన
ి వారికి ,ఎక్స్ పీరిఎన్స్ ఉన్నవారికీ ఈ పో స్ట్ ఇస్తా మని మనం ప్రకటించాం
.రెండవ వ్యక్తి వ్యాకరణం స్పెషలైజ్ చేసినట్లు ,వ్యాకరణ బో ధనలో 22 ఏళ్ళ సర్వీస్ ఉన్నట్లు
అప్లికేషన్ లో స్పష్ట ంగా ఉంది .మొదటివారికి మూడున్నర ,మూడవవారికి రెండున్నర
యేళ్ళే బో ధనానుభవం ఉంది .మధ్యవ్యక్తి, పై ఇద్ద రికంటే పదేళ్ళు చిన్నవారుగా ఉన్నారు
.కనుక రెండో పేరును మొదటి పేరుగా మార్చండి ‘’అని ఖచ్చితంగా చెప్పి’’వాట్ డు యు సే
మిస్ట ర్ రాయ్ స్ట్రా క్ “”?అని అడిగాడు .స్ట్రా క్ అమెరికావాడు .అతడూ వెంటనే ‘’ఐ ఎంటైర్లీ
యగ్రి విత్ యు ‘’అన్నాడు .ముఖం మాడిన రెడ్డిగారు మనసుమార్చుకొని గంభీరంగా
‘’దట్సాల్ రైట్ .వుయ్ కెన్ చేంజ్ ది ఆర్డ ర్ ‘’అనగా రిజిస్ట్రా ర్ వరుసమార్చి దువ్వూరి
వారిపేరు మొదటిపేరుగా మార్చారు .తర్వాతనే దువ్వూరివారికి ఆర్డ ర్ పంపారు.
సమర్ధతను గుర్తించి దువ్వూరి వారికి ఆపో స్ట్ ఇచ్చిన ఆ తెల్ల దొ రలు అభినదనీయులు
కదా .పో స్ట్ ల విషయం లో యెంత కిరికిరి జరుగు తుందో తెలిసిందా ? దీనికి ఎవరూ
అతీతులు కారు .
ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర
విజయనగరం అంటే శ్రీ మదజ్జా డఆదిభట్ల నారాయణ దాసు గారే ముందు గుర్తు కొస్తా రు
అధ్యాపకులు .ఈ ఇద్ద రికీ ఆబాల్య మైత్రి ఉంది .శాస్త్రిగారు రోజూ కాలేజీకి కానుకుర్తి వారి
వీధిలో ఉన్న దాసు గారింటి మీదనుంచే వెళ్ళేవారు .మేడపై నుంచి దాసు గారు చూసి
గబగబా దిగి వచ్చి ‘’శాస్త్రీ !అని కేకవేసి ఆపి ‘’సిద్ధా ంత కౌముది లోను ,మనోరమ ,మాహా
.శంఖం లో పో స్తే కాని తీర్ధం కాదు కదా ‘’అనేవారు అప్పుడు శాస్త్రిగారు ‘’అదేనయ్యా !
సమన్వయ౦.నీ బుద్ధికి తప్పు దారి తోచదు ‘’అనేవారు .ఆలాగే పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి
గారిని దాసు గారు పలకరించి ‘’అయ్యా !ముక్తా వళి లో ఈ పంక్తికి ఇదే కదూ అర్ధం ?’’అని
‘’ కౌముది అన్నా ,మనోరమ అన్నా ,మహా భాష్యం అన్నా ,ముక్తా వళి అన్నా సామాన్య
గ్రంథాలు కావు .శాస్త ్ర సంస్కారం ఉన్నవాళ్ళు గురువు వద్ద సావధానంగా చెప్పు కుంటే
కాని బో ధ పడవలసినవి కావు .కానీ నారాయణ దాసుకు దేనికీ గురువు అక్కర లేదు
గజపతి మాహారాజుల సంస్థా నానికి విజయనగరం ముఖ్య పట్ట ణం అవటం ఒకటి అయితే
రెండో కారణం అన్నారు దువ్వూరి .అదీ వారి ప్రతిభ .ఆ రెండూ అసాధారణ ప్రతిభా
జ్యోతులు .రాయుడు శాస్త్రిగారి ప్రతిభకు ఆకర్షితులై చిట్టి గూడూరు నుంచి వచ్చిన శ్రీ
చదువుకొన్న శాస్త ం్ర లో బ్రహ్మాండమైన కృషి చేసి పాఠాలుబో ధించి అనుభవ౦తో ఆ శాస్త ం్ర
లో వారొక్కరే’’ అధారిట’ీ ’ అని పేరు పొ ందినవారున్నారు .తమ ప్రధాన శాస్త ం్ర తో పాటు
,రాయుడు శాస్త్రి గారి ప్రతిభ ఇంకెక్కడా లేదు .శాస్త ్ర విషయాన్ని సూక్షంగా తెలుసుకొనే
గ్రహణ శక్తి వేరు .విన్న విషయాలను మరుపు లేకుండా జ్ఞ ప్తి లో ఉంచుకొనే ధారణా శక్తి
వేరు .తెలిసిన విషయాలను తేలికగా శిష్యులకు చెప్పే బో ధనా శక్తి వేరు .సభలలో శాస్త ్ర
విషయాలపై జరిగే చర్చలలో జరిపే వాద శక్తి వేరు .కొత్త విషయాలు ఆకళింపు చేసుకొని
వాటిపై పుస్త కాలు రాసే రచనా శక్తి వేరు .వీటిలో ఏ కొన్ని శక్తు లున్నవారికైనా పేరు,ప్రసద
ి ్ధి
ప్రతిభా సంపద ఉంది .కనుక కావ్య ,నాటకా,లంకారాది సాహిత్య ప్రపంచం లో కాని ,వారి
ప్రధాన శాస్త మ
్ర ైన వ్యాకరణం లోకాని ,అతి పరిచయమున్న ధర్మ శాస్త ం్ర లో కాని ,పఠన
,పాఠనాల తో సంబంధం లేని న్యాయ ,వేదాంత శాస్త్రా లలో ఏ ప్రకరణం లో ఏ సందర్భం
క్లిస్టపంక్తి అనేది ఏ శాస్త ం్ర లోనూ ,ఏ గ్రంథం లోనూ రాయుడు శాస్త్రిగారికి ఉండేది కాదు
.ప్రతిభ అంటే అదే ప్రతిభ ‘’అని శాస్త్రిగారింట్లో నే చాలాకాలమున్న దువ్వూరి వారు ఎస్టిమేట్
తెలుసుకొందాం .
‘’ వేదార్ధం చెప్పటం ఆషామాషీ వ్యవహారం కాదు .దీనికి వేదం లోని82 ప్రశ్నలు క్షుణ్ణ ంగా
పరిచయమూ ఉండాలి ,ఇన్ని ఉన్నా ‘’విద్యారణ్యం ‘’ఎన్నో సార్లు చదివి విషయం అంతా
ఇద్ద రిలో ఎవరు ఉత్త మ శ్రేణిలో ఉత్తీ ర్ణు లైతే వారు పిఠాపుర సంస్థా న ఆస్థా న
వెళ్ళలేక పో యారు .వడలి వారొక్కరే పరీక్ష ఇచ్చారు .ఉత్త మశ్రేణిలో ఉత్తీ ర్ణు లై ఆస్థా న
విద్వాసులయ్యారు .
ఎవరైతే ఏమిటి సమర్ధత ఉ౦ది కనుక మీరు వెళ్లి తీరాలి ‘’ అని చెప్పారు
ఉప్పులూరివారికి .చివరకు దరఖాస్తు పెట్టి పరీక్షకు వెళ్లి రాస్తే సెకండ్ క్లా స్ వచ్చింది
.అయ్యో ఫస్ట్ క్లా స్ రాలేదా అని కొందరు విస్తు పో యారు సాయంతం సభ ,సన్మానం
అనుకోని వడలి వారు ‘’శాస్త్రిగారూ !మీకు ఫస్ట్ క్లా స్ రావటం నాకు ఇష్ట ం .వస్తు ందనే
చెడప
ి ో యింది .ఒక్క మార్కు కూడా ఇవ్వటానికి వీల్లేక పో యింది .అందుకే ఫస్ట్ క్లా స్
చెడగోట్టా నో జ్ఞా పకం ఉందా ?అని అడిగారు ఉప్పు లూరి. ‘’ఫలాని ప్రశ్న అని ఆయన
అంటే ‘’అన్నిటికంటే దానినే బాగా రాశానే .ఎక్కువ మార్కులు దానికే వస్తా యని ఆశి చానే
.రెండుగంటలు దానిపై ఇద్ద రిమధ్యా వాదో పవాదాలు జరిగాయి .చివరికి వడలి వారే ‘’ఇది
ఇప్పుడు తేలేదికాదు .భోజనాలు చేద్దా ం .రాయుడు శాస్త్రి గారు ఊళ్లో కి వచ్చారట .భోంచేసి
వివరించారు.ఆయన ‘’అయ్యా !ఇది వ్యాకరణం కాదు ధర్మ శాస్త ం్ర కాదు అందులోనూ
తేల్చుకోవటం కుదర కనే మీ దగ్గ రకు వచ్చాం మీ తీర్పు శిరో దార్యం ‘’అన్నారు
అభిప్రా యం నాకు వేరే విధంగా గోచరిస్తో ంది .పంక్తు లు చదువుతూ ఉండండి చెబుతాను
‘’అని వారు చదువుతూ ఉంటె సమన్వయ మార్గా న్ని వివరించి విద్యారణ్య అభిప్రా యం
కోరారు .ఇద్ద రు శాస్త్రు లవార్లు అవాక్కై తెల్లబో యి ఒకరి ముఖా లొకరు చూసుకొని
సర్దు కొంటూ భ్రా ంతిలో పడి పో యాం .విద్యారణ్య హృదయం మాకు విప్పి చూపారు చాలా
,ఉప్పులూరి గణపతి శాస్త్రిగారు . అదీ రాయుడు శాస్త్రు లవారి ప్రతిభా సంపద .ఆ బుద్ధికి
మార్చారు .అంత పెద్ద కాంపస్ దొ రక్క అక్కడా అక్కడా సర్దు కొన్నారు .లెక్చరర్లు ఇక్కడ
గుంటూరు హైస్కూల్ తెలుగు పండిట్ సూర్యనారాయణ కు తనకు ఇల్లు చూచి పెట్టమని
రాస్తే ‘’ అదెంతభాగ్యం సామానుతో వచ్చెయ్యండి ‘’అని జవాబిస్తే ,రేపు కాలేజీ తెరుస్తా రనగా
కుటుంబం తో ఆయన ఇంటికి చేరారు .ఆ ఇల్లు జూటు మిల్లు కు దగ్గ ర ఆ చివర్లో ఉంది
.అక్కడ ఏడెనిమిది ఇళ్ళు మాత్రమె ఉన్నాయి . వెళ్ళిన రోజు వారి౦ ట్లో నే భోజనాలు
దగ్గ రలో ఒక ఇల్లు చూశానని ఇంకా పనులు పూర్తీ కాలేదని అవగానే వీరికే ఇస్తా నని
చేసన
ి ా ‘’ఓనరుడు ‘’పడనివ్వలేదు .అద్దె తీసుకోమంటే మనలో మనకు అద్దె మాట
11 వరకే కనుక మధ్యాహ్నం ఇంటి వేట చేస్తూ ఆ ఇంటికి వెళ్ళగా ఆయనే ‘’నమస్కారం
మేస్టా రూ!’’అని దారిలో కనిపించి పలకరిస్తే ‘’మీ ఇంట్లో ఉందామని అనుకొంటే మేరు
ఎవరికో అద్దేకిచ్చినట్లు మాస్టా రు చెప్పారు ‘’అనగా ‘’అదేమిటి మాస్టా రు .మీరొస్తా రని అంతా
సిద్ధం చేసి చాలాకాలమైంది .మిమ్మల్ని అద్దెకు పంపమని ఆయనకు చెప్పి కూడా
దువ్వూరివారు..ఆయనకు డబ్బు అంటే మహా కక్కుర్తి .అద్దె తనకే వస్తు ందని మీకు
.’’మేమొచ్చేస్తా ం.మీరు ఇస్తా రా ?’’అని అడిగారు .’’మీరు వస్తే మాకు మహా భాగ్యం
.ఇప్పుడే ఇస్తా ం .పైన ఉన్న రెండు గదుల్లో మేముంటాం కిందనాలుగు పెద్ద గదులు మీరు
మారుమూల అద్దెలకు ఎవరూ రారు .మీరు చేరండి చాలు .సెలవులకు వెళ్లే ముందు
పది రూపాయలే అని చెప్పారు .’’మీకు విశాలంగా ఉంటుంది అదే మనకు కావాల్సింది
‘’అని కలర్ పూశాడు .సెలవలకు వెళ్ళే ముందు సామాను కొత్తి ంట్లో చేర్చి సెలవలతర్వాత
అనిపించింది .ఒక రోజు ఉదయం ఆయన సుత్తీ మేకులతో వచ్చి ‘’మేడగదిలో చొక్కాలు
ఉంటె ఈ శబ్దా లేమిటి ‘’అన్నది నాకు ఆలోచన తట్ట లేదు .మీ అనుమతి తో మేకులు
వీరింటికి రావటం ,ఇద్ద రూకలిసి మాచెర్ల రైలుకట్ట మీద షికారు చేయటం రివాజు
ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తో ంది .ఇప్పటికి మూడిళ్లు మారాను. మీ ఇంటి ఓనర్లు
దాసులుగా ఉన్నారు. ఏమి మాయ ,మంత్రం వేశారో మీరు .మాక్కూడా ఆమంత్ర చెప్పండి
1946 లో యూని వర్సిటి తో పాటు దువ్వూరి వారి కుటుంబం కూడా మళ్ళీ విశాఖ
.ఆకర్రను అత్యంత ప్రేమగా వాడుకొన్నారు శాస్త్రిజీ .’’విలువ వస్తు వుది కాదు ప్రేమది
మళ్ళీ విశాఖ వెళ్ళాక గుంటూరు హిందూకాలేజీ వారు వార్షికోత్సవానికి పిలిస్తే రెండు సార్లు
ముందే కార్డ్ రాశారు .ఓరుగంటి నీలకంఠ శాస్త్రి గారింట బస చేద్దా మనుకొన్నారు .అప్పటికే
.ఇంట్లో అద్దెకున్న ప్లీడరు గారి తల్లిగారు కూడా ఉన్నారు .హాలులో కుర్చీలు బల్ల లలూ
చెప్పుకొంటారు .ఎప్పుడో అద్దెకు ఉండి వెళ్లి పో యిన వారిమీదింత అభిమానం ఏమిటి అని
సుబ్బప్ప లోపలి వెళ్లి రెండు గ్లా సులతో ఏదో పానీయం తెచ్చి ఇద్ద ర్నీ పుచ్చుకోమన్నది
కాదు టీ నాన్నా .నీకోసం నేనే లోపలి వెళ్లి తయారు చేశాను పుచ్చుకోవా నాన్నా
‘’అనగానే గుండె ద్రవీభవించింది దువ్వూరివారికి .పదేళ్ళ క్రితం అలవాటు గుర్తు పెట్టు కొని
ఆప్యాయం గాచేసి ఇచ్చిన ఆపిల్ల తండ్రిపై ఉన్న ప్రేమకు కళ్ళు చెమర్చాయి .అది గ్లా సు
దువ్వూరివారి కాళ్ళు పట్టు కొంది ఆపిల్ల .దువ్వూరి వారికీ కంటి నిండా నీరే .’’లేమ్మా
హృద కారణం ‘’అంటారు .ఎప్పుడో అద్దెకున్న వ్యక్తిపై అందునా తమకులం వాడు కూడా
కాని వారిపై జన్మా౦తర౦ వరకు నిలిచిపో వటం ఏమిటి ‘’అని ఆర్ద్రంగా అన్నారు దువ్వూరి
శాస్త్రిగారు .తనవాడే అయిన పాత ఇంటి యజమాని చేసిన ద్రో హానికీ దీనికీ ఎంతతేడా ?
కులంకాడు గుణమే గౌరవం .ఈ దృశ్యం కళాతపస్వి విశ్వనాథ్ తీసే సినిమా సీన్ లాగా
ఉందని పించింది కదా .ఆర్ద్రత అంటే ఇదే .దీనిలో నిష్ణా తుడు విశ్వనాథ్.అందుకే
ఆచార్య బిరుదు రాజు రామరాజు గారు శాస్త్రి గారికి జాబు రాసి ‘’మీరొకసారి జిల్లెళ్ల మూడి
మనసులో ఉన్నా వెళ్లలేకపో యారు అప్పటి వరకు .గుంటూరు వెళ్లి శిష్యుడు ఆచార్య
ఆప్తు లతో తో కలిసి జిల్లెళ్ళమూడి కి రాత్రి 7 గంటలకు కారులో చేరుకొన్నారు .వాకబు చేస్తే
అమ్మ డాబా పైన ఉన్నదని తెలిసి డాబాపైకి అమ్మ సన్నిధికి చేరి ,దూరాన్నుంచే
గడిచాక, వీరందరికీ అమ్మను చూస్తు ంటే దుఖం పొ ర్లు కొచ్చింది .కళ్ళ వెంట ఒకటే
ఏమీమాట్లా డలేదు. కొంతసేపటికి ప్రక్కకు చెయ్యి జాపింది .మాతృశ్రీ సన్ని ధాన భాగ్యశాలి
చేస్తో ంది .కాసేపు తర్వాత శాస్త్రి గారి చేతిలో పండు తీసుకొని ,వొలిచి ఒక ముక్క ఇవ్వ
జాచింది .నోరు తెరిచారు. నోట్లో పెట్టింది .నమిలి మింగటం కనిపెట్టి ,మరో ముక్క
అయిన కొత్త లో మా అమ్మ తినిపించిన గోరు ముద్ద లు జ్ఞా పకం లేవుకాని ,అప్పుడు
కలిగిందో చప
ే ్పలేను ‘’అన్నారు దువ్వూరి వారు ‘’నన్నుగన్న తల్లో ,నా పాలిదైవమో ఇట్లా
మాహా వాత్సల్యం తో తినిపిస్తో ంది అన్న తృప్తి మనసులో ఒక మూల ఉన్నా ,అరే,ఈ
పళ్ళు జానెడు పొ డవున ‘’పొ తకల్లా ’’ ఉన్నాయే !ఒక్కొక్కటి వరుస పెట్టి తిని
పిస్తో ందే.అమ్మ అనుగ్రహానికి ఆన౦దిస్తు న్నాం కాని అజీర్ణం పట్టు కొంటుందేమో అని
సంకోచం .అన్నిటికీ అమ్మే ఉందని ధైర్యంగా పళ్ల న్నీ తినేశాను ‘’అని అనుభూతి పొ ందారు .
అమ్మ చనువిచ్చింది కదా అని శాస్త్రిగారు ‘’అమ్మా !అమ్మ దగ్గ రకు పనిమీద రాలేదు
.లోకంలో తల్లి దగ్గ రకు పిల్లలు ఎందుకు వస్తా రో అందు కోసమేవచ్చాం ‘’అన్నారు .అమ్మ
‘’అవున్నాన్నా !అమ్మదగ్గ రకు పిల్లలు రాకపో వటానికి ఏదైనా కారణం ఉండవచ్చు కాని
అన్నీ చూడు ‘’అన్నది .వీరంతా లేచినిలబడి వ౦దనం చేసి బయటికి వచ్చి వారికి
అనువాదం చేశారు .పొ న్నూరు సంస్కృత కాలేజి మాజీ ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ తూములూరు
శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు నాపై ఆదరం తో పన్నాలవారి సెల్ నంబర్ ఇవ్వగా
హైదారాబాద్ లో వారింటికి వెళ్లి ఇంటర్వ్యు చేసి వారిచ్చిన పుస్త కాలు చదివి వారిపై
బాహ్య దృష్టికి కాని ,మనో నేత్రా నికి కాని మరేదీ గోచరించలేదు .అదో ఆకర్షణ ,అదో రీతి
తన్మయత్వం ‘’అని మహా అను భూతిపొ ందారు దువ్వూరివారు .ఉన్న విశేషమంతా అమ్మ
చూపులోనే ఉంది .మనతో మాట్లా డదేమిటి అనే భావం రాదు .మాటాడుతున్నట్లే ఉంది
,ఆదరిస్తు న్నట్లే ఉంది ,జాలి పడుతున్నట్లే ఉంది ,బుజ్జ గిస్తు న్నట్లు ధైర్యం చెబుతున్నట్లు
ఉంది .ఇవన్నీ కంటి చూపులలోనే ఉన్నాయి .ఆ చూపు మహిమే మాతృశ్రీ జిల్లెళ్ళ మూడి
పట్టు కొని తిరగ ,బో ర్లా తిప్పి ,తన వ్రేళ్ళతో నిమురుతూ ,ఎన్నో కుశలప్రశ్నలు వేసి
బయటికి లాగేస్తో ంది ‘’అని పించింది శాస్త్రి గారికి .’’అదొ క భావన ,నమ్మిక ,.నమ్మిక
లేకపో తె ప్రపంచం లేదు .సృష్టి అంతా మన నమ్మకం పైనే ఉంది .’’యాదృశీ భావనా యత్ర
నట్టు న్నాడే అని తోచింది .అమ్మసన్నిధికి వెళ్ళే టప్పటికి నా వయసు 74.అమ్మ దగ్గ ర నా
వయస్సు 7+4=11 ఏళ్ళ పసివాడిని అని నేను అనుకొన్నాను .ఆమె కూడా అలాగే అను
కొని ఉంటుంది .వదల్లేక వదల్లేక అమ్మను వదిలి వదిలి వచ్చాము ‘’అని దివ్యానుభూతితో
అన్నారు దువ్వూరివారు .
తర్వాత ఎప్పుడో ప్రముఖ లింగ్విస్ట్ ఆచార్య భద్రి రాజు కృష్ణ మూర్తి గారు కనిపించి
‘’అమ్మను చూసి వచ్చారట కదా ‘’అనగా ‘’నీకు ఎలాతెలిసి౦దో య్ .ఎట్టా తెలిసింది?’’ అని
అడిగారు .’’ఈ మధ్యే కుటుంబం తో వెళ్లి వచ్చాం మాస్టా రూ .మీరు వచ్చినట్లు అమ్మ
చెప్పింది ‘’అన్నారు .అమ్మ చెప్పింది అంటేఆశ్చర్య పడ్డా రు దువ్వూరి వారు .’’నా మీద
అమకు యెంత ప్రేమకలిగిందో ?ఎట్టా కలిగిందో ?అని లోపల పొ ంగిపో యాను ‘’అన్నారు
శాస్త్రీజీ .
చిట్టి గూడూరు అంటే కృష్ణా జిల్లా బందరు దగ్గ రున్న గ్రా మం .ఆపేరు చెబితే శ్రీ మత్తి రుమల
గుదిమెట్ల వరదా చార్యులు అంటే ఎస్ టి జి వరదా చార్యుల వారి పేరే ముందు
జ్ఞా పకమొస్తు ంది .కారణం అక్కడ సంస్కృత కళాశాల స్థా పించి కృష్ణా గుంటూరు జిల్లా ల
వ్యాకరణ బో ధకులుగా శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారిని నియమించుకొని ,తర్వాత
కొవ్వూరులో శ్రీ తల్లా ప్రగడ సూర్య నారాయణ రావు గారు కార్యదర్శిగా ఉన్న గౌతమీ
గూడూరులో సంస్కృత కళాశాల స్థా పించాలనే కోరిక కలగటం తో ,దువ్వూరి వారు ,వేదాల
కాలేజి పెట్టా లంటే క్లా సులు నడిచి ,ఒక అధికారి వచ్చి చూసి రికగ్నిషన్ ఇవ్వాలి
మద్రా స్ యూని వర్సిటి యే అన్నిటికీ .శాస్త ్ర గారినీ ,విద్యార్ధు లను బెజవాడలో దిగిపో యి
సరాసరి స్ట డీస్ బో ర్డ్ మీటింగ్ కు మద్రా స్ వెళ్ళారు .అలాగే దువ్వూరి వారు చిట్టిగూడూరు
లో సంస్కృత కాలేజి ప్రా రంభించారు .కాలేజి ప్రా రంభమైన నాలుగవ నాటికి ఆచార్యులవారు
చార్యులను రప్పించి చేర్చుకొని కాలేజి అన్ని ఫాకల్టి లతో ఆరంభమై నడిచింది .అందరు
ఎవరి సబ్జెక్ట్ లో వారు సర్వ స్వతంత్రు లు ,మహో త్సాహవంతులు .కనుక తమ సత్తా
చాటారు .
కాలేజి ఆయితే ప్రా రంభమైంది కాని 50 మంది ఉన్న విద్యార్ధు లకు తరగతులనిర్వాహణ
కొంపలు లేవు. అంతా వరదాచార్యులవారి విశాలమైన భవనం లోనే .క్లా సులు ఎవరింటి
కుటుంబాలు 50 మంది విద్యార్ధు లకు వసతి చదువు అన్నీ అక్కడే .అంతా ఎదురుగానే
లోని బందరు వెళ్ళాలి .కనుక సాహసం చేయకుండా విద్యార్ధు లు చదువు మీదే ఏకాగ్ర
దృష్టి పెట్టేవారు .ఇక్కడ చదువు బాగా చెబుతున్నారన్నవార్త కృష్ణా గుంటూరు జిల్లా లలో
ఆదర్శంగా నిలిచారు .
క్లా సులలో కాకుండా తీరిక సమయాలలో పగలో, రాత్రో , తెల్లవారు ఝామునో సంతలు
.ఇదంతా మనం చెప్పుకొనే ‘’ఎక్స్ట్రా కర్రిక్యుల వ్యాసంగం అన్నమాట .’’పుస్త కేషు ఛయా
విద్యా ప్రవీణ సాహిత్య విద్యా ప్రవీణ,భాషా ప్రవీణ పిల్లలంతా ఈక్లా సుకు వచ్చి శిక్షణ
పొ ందేవారు .ఈక్లా సులో సుమారు 25 మంది విద్యార్ధు లు ,మిగిలిన క్లా సులలో సుమారు
10 మంది ఉండటం వలన విద్యావ్యాసంగం మహా రమ్యంగా సాగేది .అర్ధంకాని పిల్లా డి’’
నేర్చిన వ్యాకరణ జ్ఞా నం వ్రా తలలో ప్రతి ఫలించిందో లేదో కనిపెట్టేవారు .ఏదో విషయం
ఎక్సర్ సైజులు చేయించి పుస్త కాలను ఒకరి పుస్త కం ఇంకోరికిచ్చి దిద్దించి తప్పులున్న
తప్పు గీత గీస్తే దాన్ని కనిపెట్టిన విద్యార్ధి శాస్త్రి గారికి ఫిర్యాదు చేస్తే ,దానిపై చర్చించి
శీఘ్ర లేఖనం ,సుశబ్ద అపశబ్ద వివేచనం బాగా అలవడేది .అందరికీస్వంత కాలేజి అనే
భావం మనసులో కలిగి అంకితభావం తో పని చేసి, కళాశాల అభివృద్ధికీ విద్యాభి వృద్ధికీ
తోడ్పడ్డా రు
1923 నుంచి 18 ఏళ్ళు 1941 దాకా దువ్వూరి వారి అమూల్య సేవలు చిట్టిగూడూరు
జరగగా దువ్వూరి వారికి అవ్వారివారికి చెరిసమానంగా ఐదేసి ఓట్లు వచ్చి టైగా మారితే
,బెజవాడలో వైస్ చాన్సలర్ కట్ట మంచి రామలింగారెడ్డి గారు రిజిస్ట్రా ర్,చెట్టిగారి సమక్షం లో
గడ్డికోసే ముసలతనితో తీయిస్తే దువ్వూరి వారి చీటీ తీయగా ,వెంకటరమణ శాస్త్రి గారు
సెనట్
ే మెంబర్ అయి చిట్టిగూదూరుకు గౌరవం దక్కించి వరదాచార్యులవారి ఈప్సితాన్ని
కూడా ఉండి,సంస్కృత భాషా వ్యాప్తికి యెనలేని సేవ చేశారు .సంస్కృతం బో ర్డ్ మెంబర్గా
ఆచార్యులవారు ,తెలుగు బో ర్డ్ మెంబర్ గా దువ్వూరి వారు ఒకే కాలేజీ నుంచి వచ్చి రికార్డ్
సాధించారు .
తిరుమల రామచంద్ర
పరిశోధనా పారంగతుడు
తిరుమల రామచంద్ర వ్రా సిన 'మన లిపి-పుట్టు పూర్వోత్త రాలు' అయినా, 'నుడి-నానుడి'
అయినా 'సాహితీ సుగతుని స్వగతం' అయినా, 'మరుపురాని మనీషులు' అయినా,
'గాథాసప్త శతి'లో తెలుగు పదాలు అయినా ఏ ఒక్కటి అమెరికా లాంటి పశ్చిమదేశంలో
రచించి ఉంటే పరిశోధనాత్మక రచనలకుగాను జర్నలిస్టు లకిచ్చే 'పులిట్జ ర్' అవార్డు ఎప్పుడో
వచ్చి ఉండేది. ఆయన చివరి రోజులలో వ్రా సిన ఆత్మకథాత్మక రచన 'హంపీ నుంచి
హరప్పాదాకా' జ్ఞా నపీఠ్ అవార్డు రాదగినది.
తెలుగులో ఇంత చక్కని, చిక్కని, అక్కున చేర్చుకోదగిన జీవిత చరిత్ర మరొకటి రాలేదు.
ఆంధ్రపద
్ర ేశ్ అవతరించిన రెండు నెలల్లో వెలువడిన అపూర్వ గ్రంథం 'మనలిపి-
పుట్టు పూర్వోత్త రాలు'. ఎన్నో క్రొ ంగొత్త అంశాలు చెప్పిన ఈ గ్రంథం భారతీయ భాషలలో
సమగ్రమైనది. ఇంతవరకు ఇలాటి గ్రంథం రాలేదు. అలాగే భాషాశాస్త్రా న్ని మానవజాతి శాస్త ,్ర
సాంఘిక శాస్త ,్ర చరిత్రా దులతో సమన్వయించి రచించిన మరో అపూర్వగ్రంథం - 'నుడి-
నానుడి'. వివిధ దృక్కోణాలతో వ్రా సిన ఇలాంటి గ్రంథం కూడా మరొకటి లేదు. ప్రా కృత-
తెలుగు సాహిత్యాలకు రెండువేల సంవత్సరాలకు పైగా సంబంధం ఉందంటారే తప్ప -
వివరణాత్మకంగా వ్రా సినవారు లేరు. ఈ నేపథ్యంలో 'గాథాసప్త శతి'లో తెలుగు పదాలు
వెలికితీసి పుస్త కరూపం ఇచ్చారు. గాథాసప్త శతిని కాళిదాసు అనుకరించాడని ఈ గ్రంథంలో
తిరుమల రామచంద్ర సిద్ధా ంతీకరించి చెప్పారు. 'సాహితీ సుగతుని స్వగతం', 'మరుపురాని
మనుషులు' మౌలిక వ్యాస సంపుటాలు. ఈ గ్రంథాలు ఆ రోజుల్లో నాలాంటి సాహితీ
ప్రియులకు, యువ జర్నలిస్టు లకు, విద్యార్థు లకు స్ఫూర్తిగ్రంథాలు.
‘’మనలిపి పుట్టు పూర్వోత్త రాలు ‘’త్వవ్వి తలకెత్తి న అసమాన ప్రజ్ఞా నిధి ,బహుభాషా
పండితకవి డా.తిరుమల రామచంద్ర .ఆయనరాసిన యాత్రా సాహిత్యమే ‘’హంపీ నుంచి –
హరప్పా దాకా ‘’.అందులో స్పృశించని విషయం లేదు .ఆయన పాండిత్యం వ్యక్తిత్వం
,అభిమానధానం అన్నీ ఇందులో దర్శనమిస్తా యి .అందులోని ముఖ్యవిషయాలు అందరికీ
ఆకర్షణీయంగా నూతనంగా కనిపించేవి కొన్ని మీకు అందించాలనే తలపుతో
ఈదారావాహికకు ‘’ ’డా.తిరుమల రామ’’ చాంద్రా ’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా
‘’అని పేరుపెట్టా ను .ముందుగా ఆయనగురించి ఆయనే మూడవ ముద్రణలో
చెప్పుకొన్నవిషయాలు మీకోసం .
’డా.తిరుమల రామ’’చాంద్రా ’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -2
గొడుగు పాలుడు
విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలకు నిత్య౦ గొడుగు పట్టే వాడు ‘’గొడుగు
అడ్డ దారిలో సుమారు 80 మైళ్ళదూరం గుర్రం, మీద వస్తు ంటే గొడుగు పాలుడు అదే
వేగంతో గొడుగు పడుతూ పరిగెత్తు కొచ్చాడట .రాయలు చాలామెచ్చి అతడి కోరిక ప్రకారం
ఒక రోజు రాజ్యపాలన ఇచ్చాడు .ఆ రోజంతా పగలూ రాత్రీ క్షణం తీరికలేకుండా అర్హు లైన
వారందరికీ దానాలు చేసి కలం దించాడట .దీనికి నిదర్శనంగా కృతజ్ఞ తగా ఈనాటికీ బళ్ళారి
రాఘవమ్మ పల్లె
కమలాపురానికి వెళ్ళారు .
చేసి రమ్మని అన్నం వడ్డిస్తా నని చెప్పింది .వెళ్ళాడు .అన్నదే కాని ఇల్లు ‘’అయ్యవారి
.దొ డ్లో కెళ్ళి’’అటకమామిడాకు’’పో చలు కొన్ని లాగి కడిగి బాణలి లో కాల్చి చింతపండు
బెల్లం పచ్చిమిర్చి ఉప్పు కలిపి రోట్లో వేసి నూరి పచ్చడి చేసింది .మోదుగాకులు కోసి
శుభ్రం చేసి విస్త రికుట్టి ,ఉన్న అన్నానికి మరికొంతతోడుగా ఎసరు పెట్టి వండి వార్చి
స్నానం చేసి బట్ట కట్టు కు వచ్చిన అతడితో ‘’నాయనా !పచ్చడీ మజ్జిగా తప్ప ఏమీలేవు
ఎలాఉంటుందో ఎమీఅనుకోకు ‘’అని చెప్పి ,స్థ లశుద్ధి చేసి నీళ్ళగ్లా సు చెంబు పెట్టి . విస్త రేసి
తిని తృప్తి గా లేచి ,విస్త రి తీసి బయట పడేసి ,తిన్న చోట ఆవు పేడతో శుద్ధి చేశాడు
కలుపుకోనేవాడినే కడుపులో ఖాళీ లేదు ‘’అని కృతజ్ఞ తలు చెప్పి సాగిలపడి నమస్కరించి
ఇంటిల్లి పాదీ భయపడి పో యి ,తర్వాత రాఘవమ్మ గారు తెప్పరిల్లి లోపలి రమ్మని చెప్పగా
చూసుకొని ఆస్థా నానికి రమ్మన్నారు ‘’అని చెప్పారు .ఆవిడ ‘’మాతో రాజుగారికి పనేమిటి
.వాళ్ళు తమకు తెలీదని వార్త అందజేయటమే తమపని అని చెప్పి వెళ్ళిపో యారు .భర్త
కనుక మర్నాడే ఇద్ద రూ బయల్దే రి వెళ్లి .,లోపలి అధికారులు వివరం తెలుసుకొని లోనికి
సుఖాసీనుల్ని చేశాడు .
రాజు దగ్గ రకు వచ్చి ‘’అమ్మగారూ !నన్ను గుర్తు పట్ట లేదా “”?అని అడిగితె ‘’నాయనా !
కలుసుకోవటం ఎలాగో ?’’అన్నది ,రాజు ‘’నేను వారం క్రితం మీ ఇంటికొచ్చి మీరు వడ్డించిన
ఆటపట్టిద్దా ని రాజు ‘’ఎందుకు పిలిపించారబ్బా !నాకు చెప్పనే లేదే .శిస్తు బాకీ ఉన్నారా
ఆస్తు లకోసం పో ట్లా డుకున్నారా. అయినా నేనెంత చెబితే అంత రాజుగారు ‘’ అని
‘’అన్నాడు .ఆమె మధ్యలో కలగజేసుకొని ‘’నాయనా మాకు ఆస్తు లే ఉంటె ఆనాడు నీకు
పచ్చడి మెతుకులు పెడతానా ?’’అంది .రాజు వాళ్ళను విశ్రా ంతి తీసుకోమని ,సాయంత్రం
ఇచ్చాడు .జ్ఞా తులు ఉండటానికి ప్రక్కన మరో ఇల్లు కట్టించాడు .ఆవూరికి ‘’రాఘవమ్మ
పల్లె ‘’అని పేరొచ్చింది .కాలక్రమలో అదే’’ రాగం పల్లె ‘’అయింది .ఈ రాగం పల్లె వారే
రాఘవాచార్యులు. ఆయన మూడవ కూతురు జానకమ్మ రామ చంద్ర గారి తల్లి .ఈమె
చరితక
్ర ారులు రాశారు .ఒకప్పుడు దర్వాజా అనబడే ఇప్పటి దరోజి అనే ఊరు మొదటి
ప్రా కార మహాద్వారం .రామచంద్రగారి కమలాపురానికీ దీనికి మధ్యదూరం 20 మైళ్ళు
కమలాపురం లోనే కాపురం ఉండి ఉండచ్చు అంటారు రామ చంద్ర .బహమనీ సుల్తా న్
2 లక్షల సైన్యం తో వచ్చి’’ ఓవర్ టైం’’కూడా చేసి విజయనగర వైభవాన్ని ఆరు నెలలలో
ధ్వంసం చేశాడు .అంతటి మహాపట్నం నేడు ‘’హాళుపట్నం ‘’అంటే పాడైపో యిన ఊరు
పెద్దవినాయకుడే
స్థా పిచాడు .బదివే అంటే చాలాపెద్దది అని అర్ధం బడా లాగా .విజయనగర
శివలింగాలన్నిటి కంటె ఇది పెద్ద లింగం .ఇప్పుడు మిగిలి ఉన్నది ఒక్క ‘’భువన విజయ
రామస్వామి గుడి , రత్నాల రాసులు పో సి అమ్మిన వీధిలో ఉన్న కృష్ణ స్వామి గుడి
చెప్పాయి ‘’ఆకాశ భైరవ కల్పం ‘’ఆనాటి బాణా సంచా కాల్పులకు గొప్ప సాక్షి .ఒకసారి
రాయలవారి వేటలో ఒక కారెనుబో తు అంటే అడవి దున్న చిక్కింది .దాని మెడ గజం
వెడల్పు .దుర్గా స్ట మి నాడు బలివ్వాలనుకొన్నారు .దాని మెడను ఒకేదెబ్బతో ననరక
విశ్వనాథ నాయకుడు లేచి అనుమతిస్తే తాను ఆపని చేస్తా నన్నాడు .రాజు అంగీకారించగా
ఒక్క దెబ్బ వ్రేటుతో దాని తల నరికేశాడు .మహర్నవమి దిబ్బ శిధిల శిల్పాలలో కత్తి ఎత్తి
అమ్మవారికీఒకే రథం ఉంటుంది .రథో త్సవం రోజు ఇద్ద ర్నీ ఒకే రథం లో ఊరేగిస్తా రు .కానీ
హంపీ రథో త్సవం నాడు స్వామినీ ,అమ్మవారు పార్వతీ దేవినీ వేర్వేరు రథాలలో
ఊరేగిస్తా రు .ఇక్కడినుంచి మెయిలు దూరం లో ఉన్న కృష్ణ స్వామి ఆలయం వరకు
శిథిలమైన హంపీ కోట గోడల్ని చూస్తే చాలా ఎత్తైనవి సుమారు 35 అడుగుల ఎత్తు గా
గోడలు సుమారు ఏడు నిలువుల ఎత్తు ఉంటాయి కనుక 35 అడుగుల ఎత్తు ఉండచ్చు
చాలాచోట్ల కనిపిస్తు ంది .రామ చంద్ర ఆయన స్నేహితులబృందం ఆగోడ సందుల్లో వ్రేళ్ళు
తుంగభద్రా నది ఇసుక చాలా సన్నం .ముత్యాలు పొ డి చేసి పరచినట్లు నదీ తీరం
ఇసుకతో కనిపిస్తు ంది .ఆప్రా ంతం లో నదిని దాటించే తెప్పను ‘’హరిగోలు ‘’అంటారు
.వెదురు బద్ద లతో సుమారు పది మంది కూర్చునేట్లు గట్టిగా గుండ్రంగా కట్టి దానిపై దళసరి
తోలు కప్పుతారు .దీన్నే పెద్ద కొప్పెర లేక హరి గోలు అంటారు .అరుగు అంటే వెళ్ళటం
పన్నా
ఆపేరోచ్చింది .పచ్చల ఖని గా ఉన్న ఈ ప్రా ంతం పూర్వం సామాన్య పట్ట ణమే.వానలకు
వరదలకు పచ్చలు కొట్టు కొచ్చేవి .జనం ఏరుకొని దాచుకొనేవారు .బుందేల్ ఖండ్ రాజు
వస్త వ
్ర ్యాపారం బాగా జరిగద
ే ి .చుట్టూ ఉన్న అరణ్యాలలో నాణ్యమైన కలప దొ రికేది .
తగాదా పడ్డా డు. మాటామాటా పెరిగి రివాల్వర్ తో కాల్చేశాడు .అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం
కనుక సంస్థా నాధీశులు కాని వారి వారసులుకాని తప్పు చేస్తే శిక్షలు తీవ్రంగా ఉండేవి
వెళ్లి ఒకరోజు పరిచయం చేసుకొని మాట్లా డారట .ఆయన ఇంగ్లీష్ లోనే మాట్లా డాడట
అడవిపందులు చెరుకు తోటల్లో దూరి కరికి పాడు చేసేవి .ఎలుగు బంట్లు వయసులో ఉన్న
ఉంటూ అల్లా ఉద్దీన్ ఖిల్జీకి పట్టు బడ్డా రు .వాళ్ళను ముస్లిములుగా మార్చి, వరంగల్ కు
మతావలంబులే ‘’అని ధైర్యం చెప్పి ,ప్రా యశ్చిత్త ం వగైరా చేయించి వేద మతోద్ధ రణకు వారు
సముద్రం లేక మల్లా పురం నుంచి బుక్కసాగరం అనే పెద్ద చెరువు తవ్వించారు
అని వాస్తు నిపుణులు రాయలకు చెప్పారు .ఎలా అని ఆలోచిస్తూ నిద్రపో యిన
బుక్కరాయలకలలో ఆది శేషుడు ప్రత్యక్షమై ‘’మల్లా పురం వద్ద ఆనకట్ట కట్టి కాలువద్వారా
నేను వస్తా ను .నేను వస్తు ంటే నావెనక నేను వచ్చినంతదూరం ఒకపెద్ద గొయ్యి
పడుతుంది .తిరిగి చూడకుండా వెళ్ళు తిరిగి చూస్తే కాలవ ఆగిపో తుంది అని హెచ్చరించి
సామంతులకు తెలియ జేశాడు .అది ఆది శేషుని ఆనతి కనుక అందరికీ శిరోధార్యమే
అన్నారు అందరూ .
,మల్లా పురం మలుపు వద్ద పూజ చేసి ,అక్కడి నుంచి ఒంటరిగా బుక్క సాగరం వరకు
పరిగెత్తు కొని వచ్చి శేషుడు వెనకవస్తు న్నాడా లేదా అనే అనుమానం వచ్చి వెనక్కి తరిగి
చూశాడు .అంతవరకూ పడగవిప్పి కాలువ పడేలా జరజరా వస్తు న్న ఆది శేషుడు ముందే
.మల్లా పురం నుంచి బుక్కసాగరం వరకు ఉన్న ముప్ఫై మైళ్ళ దూరం అంతా కాలువగండి
మల్లా పురం దగ్గ ర ఆనకట్ట కట్టించి ,తుంగభద్ర నీరు కాలువకు మళ్ళించారు. దీనికి
‘’రాయకాలువ ‘’అని పేరు .ఎత్తు నుంచి పల్లా నికి త్వరగా పారడాన్ని ‘’త్వరిత కాలువ
మిలటరికా౦పులు గా ఉండేవి .
తుంగభద్రా నది రాతి గు౦డ్ల పై ప్రవహిస్తు ంది .ఆనీరు తాగితే మలేరియా ,కడుపులో
గుడ్లు కలిపి నూరి ,తమలపాకులో పెట్టి ఎడమ మణికట్టు నాడిపై కట్టు కట్టేది .యిట్టె
సాలగ్రా మాలకు ఎదురుగా పెట్టి ‘’ఓం నమో నారాయణ’’ అని మూలమంత్రం జపించి
‘స్వామీ అనుగ్రహించు ‘’అని ప్రా ర్ధించి మణికట్టు కు తమలపాకులో పెట్టి కట్టేది .ఆవిడ
పాపంకాదాఅని అడిగత
ి ె ‘’నువ్వు పిల్లా డివి ధర్మ సూక్ష్మం తెలీదు. పెద్ద ప్రా ణిని
లోకానికి మహో పకారం చేస్తా డు .కనుక మనిషిని రక్షించటం ముఖ్యం అందుకే ఇందులో
నుంచి లేవకూదదని కట్ట డి ఉండేది .ఈయన బాబాయి ‘ఎప్పుడూ ’నా చేతిలో గరుడ రేఖ
చాచి పడగలాగా విప్పి ఆపామువైపు చూశాడు .అది తోకముడిచి వెనక్కి వెళ్లి కలపలో
దాక్కుంది .
ఒక రోజు రామచంద్ర అమ్మగారు చెరువు నీటికి వెళ్ళింది .ఈయనకు ఆరేళ్ళు చెల్లె లుకి
ఇంట్లో నిపెద్ద పిల్లి పంజా విసిరి దాన్ని కొట్ట టానికి సిద్ధంగా ఉంది .తమ్ముడు ఈరెంటినీ
ఆశ్చర్యంగా చూస్తు న్నాడు. ఈయనకు కేక వేసే ధైర్యం లేకపో యింది .వాడిని లాగేద్దా మంటే
బయటివారిని పిలువకూడదు .
ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చింది .ఆమె నీటి బిందెలు దింపి వచ్చి చూసి స్థా ణువై
నిలబడిపో యింది .ఈయన్ను పక్కకు తోసేసి ,పిల్లా డికాలు పట్టు కొని లాగేసింది
.పాము వెళ్లి పో యేసరికి , పిల్లి మ్యావ్ మ్యావ్ మంటూ వచ్చి తల్లి కాళ్ళను
.బాబాయి నదురూ బెదురూ లేక అరచేతిని పడగలా చేసి దాని ఎదురుగా నిలిచాడు
భావం –వెయ్యి ఆకులు కొనలతో ,వాడిగా ఉంటూ ,కోటి సూర్య కాంతి తో వెలిగే ,రాక్షస
ప్రా ణాలు తీసే విష్ణు చక్రా న్ని నేను నిరంతరం శరణు పొ ందుతున్నాను .
2-విష్ణో ముఖోత్థా నిల పూరితస్య –యస్య ధ్వనిః దానవ దర్ప హంతా-తమ్ పాంచజన్యం
భావం –విష్ణు ముఖం నుంచి వెలువడే గాలితో నిండి, తన ధ్వనితో దానవ దర్పాన్ని
వేడుతున్నాను .
5-రక్షో సురాణా౦కఠినోగ్ర కంఠ- చ్ఛేద రక్షత్ క్షోణితదిగ్ధ సారం –తమ్ నందకం నామ హరేః
ప్రదప
ీ ్త ం –ఖడ్గ ం సదా హం శరణం ప్రపద్యే ‘’
7 missing
హంపీ నుంచి హరప్పాదాకా -8
పెద్ద హవేలీ బహిరంగ సభలు నాటకాలు వగైరా అన్నీ ఆ బంగ్లా చుట్టూ ఉన్న మైదానం
.కాంపౌండ్ లో ఒక పెద్ద వేదిక ,బల్ల లు వేసి తెల్లటి ఖద్ద రు గౌనులు ,పల్చని పరుపులు
అలంకరించారు .ప్రవేశ ద్వారానికి రాట్నాల తోరణం కట్టి శోభ తెచ్చారు .మైకులు ఆనాటికి
లేవు .ప్రతివీధిని అరటి స్త ంభాలు జెండాలు ,రంగు తోరణాలతో అలంకరించారు .ఊరంతా
ఆనంద హడావిడే .
.రామకృష్ణ మాచార్యులవారి బంగ్లా లో ఉన్న వారికి వేదిక దగ్గ రగా స్థ లం కేటాయించారు
రావటం ఆలస్యం ,ప్రేక్షకులలో ఉన్న వందలాది స్త్రీలు వేదిక వద్ద కు వచ్చేశారు .చేతుల
దో పుకొని వచ్చి ,తన రెండు చేతుల బంగారు గాజులూ దూసి గాంధీ చేతుల్లో పో సింది
నిండిపో యింది .తర్వాత 1932-33 గాంధీ మద్రా స్ లో నెలరోజులు ఉంటె ,రోజూ ఆయన
వీలునామా గొప్ప దృష్టా ంతం .అదేకాదు ఆయన జీవితమంతా దృష్టా ంతమే అంటారు
యోషితాం’’
భావం –అన్ని శాస్త ్ర చర్చలలో నిగ్గు దేలిన జ్ఞా న శోభగల సత్యం –సకల వాక్కులకు ,కుల
స్త్రీలకు సిగ్గరత
ి నం లాగా భూషణం .
ట్ట మీద నాలుగు స్త ంభాల మంటపం ఒకటి ఉంది .దీన్నే తెనాలి రామలింగని మండపం లేక
తెనాలి రామ మంటపం అంటారు .దీనికి రాజంతః పుర రహస్య కథ ఒకటి ఉంది
పడి రాయలు వెళ్ళిపో యాడు .తుమ్ము దగ్గు మొదలైన వాటిని ఆయుర్వేదం లో ‘’వేగాలు
దాసీలను ఆదేశించింది రాణి .దాసీల నోట్లో నువ్వు గింజ నానదు అనే సామెత ఉంది
.ఒకదాసీ రామలింగని ఇంట్లో పని చేసే, తన కూతురికి చెబితే ఆవిడ రాజరహస్యం
సంపన్న గృహస్తు అయిన రామలి౦గడు ఒక రోజు గుర్రం బండీలో గుర్రా నికిఎర్రటి గుడ్డ
తో మూతి బిగకట్టి ,చేత్తో పెను బెత్తం పట్టు కొని ఇంటినించి రాయలు నివసించే భవనానికి
చెప్పేమాటలు ఖచ్చితంగా రాయలకు వీరి ద్వారా చేరతాయని గ్రహించి ‘’ఏం లేదు నిన్న
నా గుర్రం చాలా చెడ్డది ఆవిషయం ఎక్కడసకిలిస్తు ందో అని మూతి బిగించాను .ఏదో
రామలింగని పిల్చుకు రమ్మన్నాడు రాయలు .వాళ్ళు వెడితే ‘’నా ముఖం చూపద్ద న్నారు
శత్రు రాజులే మీ పరాక్రమానికి వెన్ను చూపు తుంటే సామాన్యుడిని నేను ఎంతటి వాడిని
?’’అన్నాడు .రాయలు ‘’ఓడిన శత్రు వు వెన్ను చూపుతాడు. ఓటమి ఎరుగని కవి వెన్ను
.కృష్ణ దేవ రాయలకాలం లో బహమనీ సుల్తా నులకు అశ్విక బలం ఎక్కువగా ఉండటం
సముద్రతీర గోవాను పట్టు కొని ,విదేశాలనుంచి మంచి జాతి గుర్రా లను దిగుతి చేసుకొని
రెండడుగుల ఎత్తు రెండడుగుల వెడల్పు సుమారు పది అడుగులపో డవు ఉండే రాతి
తొట్టెలను చెక్కించాడు .ఇ ప్పుడున్న ముక్కలు అవే .అందులో ఒకటే భద్రంగా ఉంది
ఆంధ్రపభ
్ర ఎడిటర్ నార్ల ఫతేపూర్ సిక్రీ హంపీలు వెళ్లి చూసొ చ్చి రామ చంద్ర గారితో
‘’ఫతేపూర్ శిక్రి ఇంప్రెస్ చేనట్లు నన్ను హంపీ ఇంప్రెస్ చేయలేదు ‘’అన్నాడట.బాగా కష్ట ం
తనవే అనే భావనతో సంరక్షించటం సంప్రదాయం .కానీ ఇక్కడ బహమనీ సుల్తా నులకు
పట్నం ‘’చేసేశారు .కొన్నిమాత్రమే ఆ దాడి నుంచి బయట పడ్డా యి .జపాపా ఎంక్లో జర్ లోని
సామ్రా జ్య పతనం తర్వాత ,అక్కడి పండితులంతా అనంతపురం, కడప జిల్లా లకు కాంది
అపూర్వ శాస్త ్ర గ్రంథాలు దొ రుకు తాయయ్యా ‘’అనే వారట .ప్రముఖ పురాతత్వ శాస్త వ
్ర త
ే ్త
రంగస్వామి సరస్వతి కూడా ఈమాటలే అనేవారని రామచంద్ర జ్ఞా పకం చేసుకొన్నారు
.ఏమైతన
ే ేం ?అంతాపాడుపడి పో యింది .గుర్రా లు కూలిపో యాయ్.గుర్రప్పిల్ల లు
‘’అశ్వా యస్య జయస్త స్య –యశ్వాస్వా స్త స్య మేదినీ-ఆశ్వాయస్య యశస్త స్య –యశ్వాస్వాః
తస్య కాంచనం ‘’
భావం –గుర్రా లున్నవాడిదే విజయం .గుర్రా లున్నవాడిదే భూమి .గుర్రా లున్న వాడిదే కీర్తి
గొడుగు పాలుడి గురించి మొదటి ఎపిసో డ్ లోనే సంక్షిప్త ంగా రాశాను ఇప్పుడు పూర్తిగా
తెలుసుకొందాం .గొడుగు ఎప్పుడూ పట్టు కొనే వాడు కనుక ఆపేరు. అసలు పేరు ఎవరికీ
తెలీదు .కృష్ణ దేవరాయల వద్ద రాజ లా౦ఛన మైన శ్వేత చ్చత్రం పట్టే బంటు .రాజుకు
రాయలు గుర్రం మీదస్వారీ చేస్తు ంటే ,వెంట మనిషి మోసేంత బరువున్న తెల్లగొడుగు
పట్టు కొని గుర్రం వెంట నడవటం ,అవసరమైతే పరిగెత్తటం గొడుగుపాలుడి ముఖ్యమైన పని
ఎనిమిది గడియల పొ ద్దు అంటే దాదాపు మూడుం బావు గంటలు ఉంది .హంపీ వైపు
తిరిగి రాయలు ఆలోచిస్తు న్నాడు .రాయల మనస్త త్వం బాగా ఆకళింపు చేసుకొన్న
గొడుగుపాలుడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తు న్నాడు .రాయలు వెనక్కి తిరిగి అతడి వైపు
.రాయలు గుర్రమెక్కి ,ఒక్క సారి కళ్ళెం లాగటం ఆలస్యం ,వాయు వేగ మనో వేగాలతో
పరిగెత్తి ంది .గంటకు 30 మైళ్ళ వేగంతో రాజలా౦ఛనమైన శ్వేత చ్ఛత్రం కూడా వెంట
గుర్రం ప్రదో ష సమయానికి హంపీ చేర్చకపో తే తన పరువేం కావాలని ,వేగం విజ్రు ౦ భించ
నడిచాడు .గొడుగుపాలుడు గుర్రా న్ని భటులకు అప్పగించాడు .అది ఎన్నో సార్లు పొ ర్లి
కర్త వ్య నిష్ట తో అంత సేపున్నాడు కాని గొడుగు పాలుడు విపరీతంగా అలసిపో యాడు
అలసట వేధిస్తు ండగా ,ఉగ్ర నరసింహ ప్రక్కన ఉండే బడివే లింగ దేవాలయం లో దూరి
గుర్రం మీద వచ్చినా రాయలూ బాగా అలసిపో యాడు. నిద్రపట్టింది అర్ధరాత్రి తర్వాత
మెలకువ వచ్చి గొడుగుపాలుడు గుర్తు కొచ్చి ‘’గుర్రపు స్వారిపై వచ్చిన నాకే ఇ౦త
అలసటగా ఉంటె గుర్రం కంటే ముందు పరిగెత్తి న ఆ బో య బంటు ఎలా ఉన్నాడో ‘’అని
.రాజధాని అంతా గాలించాడు రాయలు ఇదిగో ఇక్కడ చూశాం అదుగో అక్కడ చూశాం అని
అమాంతం వెళ్లి తలనుంచి రక్త ం కారున్న అతడిని చూసి నిశ్చేస్టు డయ్యాడు .వైద్యుల్ని
పిలిపించగా వచ్చి చూసి ఉష్ణ ఆధిక్యం వలన రక్త ం తలకెక్కింది అత్యంత శ్రమతో కూడిన
పని చేసిఉంటాడు .శక్తికి మించినపనితో రక్త నాళాలు ఉద్రేకం చెందాయి జలగలద్వారా చెడు
రక్త ం తీయి౦ చేసి శైత్యోప చారాలు చేస్తే స్పృహ వస్తు ందన్నారు భిషగ్వరులు .అతడు
వడపప్పు తిని పానకం తాగాడు కనుక శైత్యోప చారం సహజంగానే జరిగింది అరగంట
సేపట్లో స్పృహలోకి వస్తా డు కనుక జలూక అనే జలగ చికిత్స అక్కర్లేదని రాజ వైద్యుడు
చెప్పాడు .ఆయన మాటకు తిరుగు లేదు .అందరూ అతని స్పృహ కోసం ఎదురు చూస్తూ
తెల్లబో యారు .
ఒక్క రోజు రాజ్యం ఇప్పించండి చాలు ‘’అన్నాడు .సభాజనం ‘’ఇదేం కోరిక ?రాయలవారికే
‘’రాయలుప్రశ్నించాడు నవ్వుతూ ‘’చేతి నిండా దానాలు చేస్తా ను ప్రభూ .నా పేరు శాశ్వతం
మర్నాడు జరగలేదుకాని మంచి ముహూర్త ం చూసి రాయలు అతన్ని’’ ఏక్ దిన్ కా
పాలుడే రాజు .అంతా అతడి ఇష్ట ం .అడ్డు పడేవారెవరూ ఉండరు .ఆ రోజు ఉషఃకాలం లో
.భార్యలు దానపత్రా లు సర్దు తున్నారు .నగరం లోనిబీదా బిక్కీ సింహద్వారం వద్ద బారులు
తీరారు .కావలి తిమ్మన్నకు చేతి నిండాపని .ఆపగలూ రాత్రీ తిండీ తిప్పలూ లేకుండా
‘’దానేస్టి ‘’కొనసాగింది .తోలి కోడి కూసింది .గొడుగు పాలుడికి ఆదుర్దా పెరిగింది .వేగు
చుక్కపొ డిచి పైకెక్కే కొద్దీ ఉద్వేగం ఎక్కువైంది .దీనికి తోడూ సిద్ధం చేసుకొన్న సిరా కూడా
అయిపొ యింది ,కొత్త సిరా చేయించే వ్యవధి లేదు .అరుణోదయం అయింది .భార్యలను
నోరు తెరవమన్నాడు వారి వక్కాకు తమ్మపై మొహరు అద్ది దానపత్రా లపై వేయటం
చేస్తు న్నాడో చూద్దా మని క్షితిజం నుంచి తొంగి చూశాడు .తనజన్మ తరించిందని
నమస్కారాలు చేసి ,మళ్ళీ తెల్లగొడుగు పట్టు కొని రాయల కొలువుకు బయల్దే రాడు
రికార్డ్ అయ్యాయి .
ప్రవర్త తే’’
భావం –మనైన్తి లోని పెట్టె బండీఒంటెద్దు ,రెండెడ్ల బండీల చక్రా లు ఉంటాయి రోజూ
బండి కంటి తూము అనీ లేక కుంభి అనీ అంటారు .దీని చుట్టూ కర్రలు బిగి౦చి ఉంటాయి.
వీటిని ఆకులు అంటారు .సంస్కృతం లో’’ అర’’ అంటారు .చక్రం కు౦భికి ఆకులు బిగిస్తా రు
శాడిజానికి ఫలితం
లేనివాడే కాని ఈగలను చిత్రవధ చేసేవాడు .చివరికి పక్షవాతం వచ్చి మంచం పడితే
ఈయన చూడటానికి వెడితే ‘’నా జీవితమంతా మీకు తెలుసుకదా ఎందుకు ఈదుర్గ తి ‘’అని
వాపో యాడు .వీరు ‘’నిజమేకాని కొన్ని వేల ఈగలను చిత్రవధ చేసి ఉంటారు దాని
మజ్జ అని తర్వాత తెలిసింది .ఒకటి రెండుసార్లు వాళ్ళతో వేటకు వెళ్ళారు .చిరుతలను
చంపటం ఎలుగులను పట్టు కోవటం వారికి మహా సరదా .వేటాడిన జంతువుల్ని కర్రలతో
సన్నగా రెండో చివర వెడల్పుగా ఉండేది .సుమారు 15 అడుగులపో డవు .దానికి రెండు
అరలు .ఒక అరలోమేకను కట్టేసేవారు .చిరుత దానిలో దూరి అరిచే మేక పిల్లను
కర్రలు అడ్డు పడుతాయి .చిరుత గి౦జు కొంటుంది ఇదో సరదా వాళ్ల కు . కదిలే వీలుండదు
దానికి .మనిషి, పిల్లి అయితే కావాల్సింది తీసుకొని బయట పడగలవు. కాని పులులు
.పులిలోపలికి దూరి మేకను లాగగానే బో నుమూత బండకింద ఢాం శబ్ద ంతో పడిపో తుంది
పులి ము౦దు కాళ్ల లో ఒకదాన్ని బలవంతాన బయటికి లాగి, మడమదగ్గ ర కత్తి తో గాట్లు
పెట్టి ,గట్టి నూలుపగ్గ ం కాలికి కట్టి ముడిగట్టిగా వేసేవారు . అది నొప్పితో బొ బ్బలు పెట్టేది
.తర్వాత రాచనగరు సెంటర్లో పెద్ద స్త ంభం పాతి ‘’చిరుతను ఆడిస్తా ం ‘’అని దండో రా వేసవ
ే ారు
.వినోదం చూడటానికి జనం తండో ప తండాలుగా వచ్చే వారు .నూలుపగ్గ ం మరో కొనను
పాతిన స్త ంభానికి కట్టి బో ను తలుపులకు అడ్డ ంగా ఉన్న కర్రల్ని తీసేసేవారు .చిరుత
పగ్గ ం తో కిందపడుతుంది .20 గజాల ఆపగ్గ ం తో స్త ంభం చుట్టూ తిరుగుతుంది .అది
బాధతో అరచినప్పుడల్లా జనం చప్పట్ల తో హుషారు చేస్తా రు .దానికి ప్రా ణ సంకటం వాళ్ల కు
వినోదం .నాలుగు వైపులనుంచి నలుగురు దాన్ని బల్లా లతో పొ డుస్తా రు. గింజుకొని వాళ్ళపై
దూకే ప్రయత్నం చేస్తు ంది .ఇకచాలు మహాప్రభోఅని దొ రగారో ఆయన ప్రతినిదో అనే దాకా
భావం –తోకను తరచుగా నేలకేసికొడుతూ ,పరిగెత్తే వేగం లో కాళ్ళను కడుపు లోకి నొక్కు
ప్రవేశించింది .
అక్షరం ఎన్ని సార్లు వచ్చిందో కరతలామలకం వారికి .ఒక సారి బళ్లా రిలో అనంతపురం
జిల్లా కలేక్టర్ ఆయన అవధానం సాహిత్యానికే పరిమితమా ఇతరత్రా కూడా ఉందా అని
భార్యాభర్త లను అవధానిగారికి పేరు పేరునా పరి చయం చేశారు .మూడు నాలుగు
చెల్లా చెదరుగా కూర్చోబెట్టి అవధాని గారిని పిలిచి ,’’మీకు మూడు గంటల క్రితం పరిచయం
చేసన
ి దంపతులను పేరుపేరునా పిలిచి ,వారెక్కడ ఉన్నారో కనుక్కొని ఆహ్వానించండి
‘’అన్నాడు కలెక్టర్ .అవధానిగారికి తెలుగు సంస్కృతం కన్నడం తమిళం తప్ప మరే భాషా
శిరస్త దారు .మేనమామ హో సూరు సుబ్బారావు కడప డిప్యూటీ కలెక్టర్ .ఈయన’’ హెర్బర్ట్
అనువదించారు.జే ఎస్ మిల్ రాసిన ‘’పొ లిటికల్ ఎకానమీ ‘’ని ‘’అర్ధశాస్త ం్ర ‘’ పేరుతొ
భార్య గౌరమ్మ .
ఆపేశారు. స్వయంగా గ్రంధాలు చదివి సంస్కృత ఆంద్ర ఆంగ్ల కవ్యాలు వ్యాఖ్యాన సహితంగా
విద్యార్ధు లకు ఉపయోగపడే వాచకాలుకథా పుస్త కాలు మొదట రాసి ,తర్వాత కావ్యాలు
అన్ని విషయాలలోకి చొచ్చుకు పో తాడని రావు గారి సిద్ధా ంతం .ఉత్త మకళాను
జలాశయ వర్ణన .రెండవ రచన ‘’ఆర్యా సుభాషితం ‘’భర్త ృహరి సుభాషితం లాంటి స్వంత
నాటకం ,విషాద విజయనగర నాటకం ,క్షమావతీ విజయ నాటకం , శిశు మానసిక శాస్త ం్ర
రచించారు .
భూమికలు ,మాతృశ్రీ జీవిత సమస్యలు ,ప్రా తః కాలం నాటి పలుకులు ,శ్రీ అరవిందుల
కుమారభారతం మహాకావ్యాన్ని విని హిందూపురం లోని శ్రీ శారదా సమితి వారు ‘’సాహితీ
చేశారు.ఈ తరం వారికి రూపనగుడి నారాయణరావు గారి గురించి తెలిసి ఉండకపో వచ్చు
.
హంపీ నుంచి హరప్పాదాకా-15
.అప్పుడు ఊళ్లో వారికి కాక కలిగి రాణీకుప్పమ్మారాణీ సాహెబా వారికి ఫిర్యాదు చేశారు
మాటు వేసి అది నదిలోని బండ రాళ్ళపై పడుకొన్నప్పుడు కాల్పులు జరిపారు .ఆ గుళ్ళు
దాని అతిగట్టి శరీరం లో ఇరుక్కు పో యాయే కాని ఏమీ చేయలేకపో యాయి .అది కళ్ళు
మూసి తెరుస్తూ ంటే కంటి వెంట నీరు ధారగా కారుతుంది .దాన్ని చూసి అది ఏడుస్తో ందని
.మిట్ట మధ్యాహ్నం నదిలో అది ఈదటం చాలా మంది చూశారుకూడా .పుట్టిలో కూచుని
ఉపాయం కావాల్రా కొడుకుల్లా రా. ఉపాయం లేని వాణ్ని ఊరినుంచి పంపెయ్యమని పెద్దలు
ఈమాట క్రమంగా రాణీ గారికి చేరింది .ఆమె దూతలు ముసలమ్మ దగ్గ రు వచ్చారు
మర్యాద చేసింది .’’మామ్మా !నీదగ్గ ర మొసల్ని చంపే ఉపాయం ఉందట రాణీ గారు
తెలుసుకోమని మమ్మల్ని పంపారు .నిజంగా ఉపయోగం ఉంటె నీకు రాణీ గారు గొప్ప
‘’ప్రయోజనం లేకపో తె ఈ ఎల్ల మ్మ చెప్పదు .చెబితే జరిగి తీరాల్సిందే ‘’అంది ఖచ్చితంగా
.అయితే చెప్పండి అని అడిగారు .’’ఏం లేదు నాయనా !ఒక మేకపిల్లను చంపి ,లోపలి
భాగాలు తీసేసి ,పచ్చి తోలు మాత్రం ఉంచి లోపల అంతా గవ్వసున్నం కూరి, కుట్టేసి
,లోపల్నిచి తీసిన దాన్ని పై చర్మంపై బాగా దట్ట ంగా పూసి ,మొసలి ఎక్కువగా ఏప్రా ంతంలో
మొసలి దగ్గ రకు కూడా రాదు అని గుర్తు ంచుకోండి ‘’అని చిట్కా చెప్పింది .
చూద్దా ం అనుకోని ఆమె చెప్పినట్లే తూచా పాటించి చంపిన మేకపిల్లను నీటి దగ్గ రలో
సాయం కాలం కట్టేసి భటులు పొ దల్లో దాక్కుని ఏం జరుగుతుందో చూస్తు న్నారు .అర్ధరాత్రి
నదిలో ఏదో జంతువు పొ ర్లా డుతూ కనిపించింది .అది శరవేగం గా నీటిలో అటూ ఇటూ
చూశారు .చిన్న తిమింగిలం పిల్ల నదిలోకి వచ్చిందా అని విస్తు పో యి చూస్తు న్నారు
.చీకటి పడబో తుండగా నదిలో తెల్లని చారలు కనిపించాయి .అది మొసలి పుట్టి నడిపే
.ముసలమ్మ చిన్న చిట్కా మొసలి ప్రా ణాలను సులభంగా తీసి, జనాలకు మేలు కలిగింది
‘’అహో విచిత్రం !యద్గ్రా హః –జలస్దా ః కర్షతి ద్విపం – స ఏవ తీర స్థ లేనః-శునకేన నిహన్యతే
‘’
భావం –ఎంత ఆశ్చర్యం !నీటిలో ఉన్నప్పుడు మొసలి ఏనుగును కూడా లాక్కు పో తుంది
పో టుకు ‘’నిర్గు ౦డ్యాది తైలం ‘’నిర్గు ండఅంటే వావిలి ,అరచేతిపుండుకు ‘’గంధకాది లేహ్యం
‘’,నిద్రలో నడకకు ‘’నారికేళా౦జనం’’వాడమని చెప్పారు .ఈ అంజనం ఎలా తయారో
లవంగాలు బాగాకలిపి నూరి ఆముద్ద కు కలిపి మళ్ళీ నూరి తే పది ఔన్సుల నారికేళ
లేకపో యిందే అని బాధపడ్డా రు.. ‘’శ్శ్లో శ్లో శ్లో కం లో ఆఆఆఆఅ అలంకారాలు
చేచచ
ే ేప్పలేదండి .త్తు త్తు త్తు ల్య యోగిత అల౦కార మండి.ద్దీద్దీద్దీపకాలంకారం కూడా
.వచ్చినా,దిగ మింగుకొనే వారు రామ చంద్ర .ఎవరైనా ఇలా అంటే నవ్వేయటం అలవాటు
ఆక్షేపణ అర్హమైనప్పుడునవ్వ కుండా యేడిస్తే మీకు మరీ ఇది అవుతున్ద ండీ ‘’అనేవారు
.నవ్వు అందరికీ నాలుగు విధాల చేటు అయితే తనకు నలభై విధాల మేలు చేసింది
అంటారు రామ చంద్ర .చదువులో ముందు ఉండటం ,నిజం చెప్పటం హనుమారాధన
వెడత
ి ే భక్త శిష్యబృందవలయం లో ఉన్న ఆయన ఈయన్ను పట్టించుకోలేదు .తర్వాత
అందుకొన్న వాసుదాసు గారు స్వదస్తూ రితో రెండు ఠావుల ఉత్త రం రాశారు వీరికి .ఆఉత్త
ఆ ఉత్త రం సారాంశం –‘’శారీరకమైన నత్తి ఉందని బాధ పడవద్దు .ప్రపంచం లో నత్తి వారు
గొప్ప వక్త లలో ఒకరికి నత్తి బాగా ఉండేది .మహామేధావి ఏదిమాట్ల డదామన్నా, నోరు
యెంత సేపు అరిచాడో తెలీదు కళ్ళు మూసుకొనీ అరిచాడు .అలాఅరుస్తూ అరుస్తూ వెనక్కి
ప్రయత్నం చేసి పారిపో యాడు జనం వెంటపరిగెత్తి పట్టు కున్నారు ‘’నన్ను చంపకండి నా
వేదన భగవంతునికి మొరపెట్టు కొన్నాను .మిమ్మల్ని ఎవర్నీపల్లెత్తు మాటకూడా నేను
నువ్వు ఇంతగొప్ప వక్త వని అమూల్యమైన సూక్తు లు కురిపిస్తా వని మాకు తెలీదు .నువ్వు
‘’ కనుక కంఠ౦ లో ధ్వనికి సంబంధించిన కండరాలలో లోపాలవలన నత్తి వస్తు ంది
.ఉప్పుగాలితగిలినా నీటి వాలు గాలి తగిలినా బాగు పడే అవకాశం ఉంది .కనుక
చెరువుగట్టు మీదో కలువగట్టు మీదో నీటికి ఎదురుగా నిలబడి నీపుస్త కాలలో ఉన్న పద్యాలో
శ్లో కాలో గట్టిగా అరుస్తూ చదువు .చిన్న కణిక రాళ్ళముక్కలను నోట్లో పెట్టు కొని చదివితే
వెంటనే ఆచరణలో పెట్టా రు రామ చంద్ర .తిరుచానూరు –రేణి గుంట మధ్య ఉన్న పెద్ద
పుష్కరిణి దగ్గ రకురోజూసాయంత్రం వెళ్లి కణిక రాళ్ళ ముక్కలునోట్లో పెట్టు కొని గట్టు మీద
నీటికి ఎదురుగా నిలబడి వచ్చిన శ్లో కాలన్నీ నాన్ స్టా ప్ గా బిగ్గ రగా చదివే వారు
ఆయుర్వేదాన్ని భూ స్థా పితం చేసే తీవ్ర ప్రయత్నం చేసింది .అప్పుడు ప్రమాదం పసిగట్టి
భారత వైద్య ప్రతినిధిగా ‘’ఏకాంగ వీరుడిగా’’ ఎదిరించి నిలిచి ‘’ఆయుర్వేద కాంగ్రెస్ ‘’స్థా పించి
ఆసేతు హిమనగం బర్మా ,కాబూల్ లలో పర్యటించి ,మహా పండితులను ఏకం చేసి
గ్రంథాలకు సులభ వ్యాఖ్యలు రాసి ప్రచురించి ఆయుర్వేదం మహో న్నత వైద్య విధానం అని
ఆయుర్వేద కాలేజిలో దేశం లోని అన్ని ప్రా ంతాల విద్యార్ధు లు ఉండేవారు .ఆయన
చనిపో వటానికి ముందు రామ చంద్ర వారిని సందర్శించి ధన్యులయారు .తలపాగా ఊర్ధ ్వ
లో విస్త ృత పరిశోధనలు చేసి ప్లేగు ,కలరాలకు ‘’శత ధౌత ఘ్రు తం ‘’హైమాది పంక్రం –అంటే
రామచంద్ర గారి ఆయుర్వేదా చార్యులు చింతపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారు దీవి
తీసుకొని ఓషధీ విజ్ఞా న యాత్రకోసం కపిల తీర్ధం కొండ ఎక్కించారు .అక్కడ ఒక చోట తన
చేతిలో ఉన్న బాణాకర్ర తో పొ దలాగా ఉన్న చిన్న పొ న్నగంటి ఆకుల్లా గా ఉన్న పొ దను
.అతిమధురం కన్నా తీపి .రసం మి౦గ గానే కొత్త బలం శక్తి వచ్చి నట్లు అందరికీ
‘’దీనిపేరు అల్లి ఆకు .అల్యాకు అంటారు.తిరుపతిలోని హాథీరాం మఠం లో’’ హథీ రాంజీ’’
రింగు తోట ఉండేది .అక్కడ రాతి గుండ్లు ఉంటాయి మీరు చూసేఉంటారు వాటిని బంతి
లాగా ఎగరేస్తూ వ్యాయామం చేసేవాడు .ఈ అల్యాకు గుప్పెడు నోట్లో వేసుకొని ,నమిలి రసం
మింగి నెలరోజులు ఆహారం లేకుండా తపస్సు చేసేవాడు .తర్వాత మరో గుప్పెడు నమిలి
రసం మింగి యోగ సమాధిలో నెలల తరబడి ఉండేవాడు .రెండుమూడాకులు తింటే ఆకలే
అంతటి యోగీ ఒక యోగిని చేతిలో మోసపో యాడు .ఆమె తిరుపతికి వచ్చి ఈయనతో
వాదానికి దిగి ,ఓడిపో యింది .తనను పురుష శక్తితో గెలవమని అప్పుడే ఓటమి
అంగీకరిస్తా నని సవాలు విసిరింది .నమ్మి ఓడిపో యాడు ఆయన్ను భ్రస్టు డిని చేసి పారి
పో యింది .యోగ భ్రస్టు డై స్త్రీ వ్యామోహం లో పడి కొంతకాలానికి తెలుసుకొని మళ్ళీ దార్లో
వనపర్తి సంస్థా నం లో విద్యాధికారిగా జీవితం ప్రా రంభించారు .1901 వరకు పని చేసి
నన్నయ్య కంటే ముందువాడు అన్నారు .దీనితో ఆంద్ర దేశం లో గగ్గో లు పుట్టింది .తెలుగు
పండితులు ఆయన్ను శత్రు వుగా భావించారు .ఇంత దుమారంరేగినా మీరేమీ మాట్లా డరేం
కవిగారు ఆంధ్రు లకు ప్రసాదించిన మరో రచన ‘’ప్రబంధ మణి భూషణం ‘’.అనేక
ప్రచురించారు .తెలంగాణా అంతా తిరిగి ‘’లిథిక్ రికార్డ్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్’’ను విద్వత్
పూర్ణమన
ై పీఠిక,శాసనాల నకళ్ళతో సహా ప్రకటించారు.ఇలా చేస్తూ నేతెలుగు
చెలరేగవ
ే ారు .దీనితో తెలుగులో రాయటం మానుకొన్నారు .
ప్రభుత్వ విద్యా శాఖ వీరిని తాళపత్ర గ్రంథ సేకరణకు నియమించింది .ఈయనా ఉభయ
గాలించి అపూర్వ గ్రంథాలు సేకరించారు .కవి గారి ధారణా శక్తి అమోఘం .ఒక సారి చూస్తె
చాలు మనసులో అది ముద్ర అయిపో తుంది .ఒక ఊళ్ళో పండితులు తమవద్ద ఉన్న
పుస్త కాలు ఇవ్వటానికి ఒప్పుకోలేదు .కవిగారు ఊరికే చూసి ఇస్తా ను అని చెప్పి ఒక గంట
రాసేశారట .
పరిష్కరించి విపుల పీఠికలతో ప్రచురించారు .భరత కోశం అనేది భరత శాస్త ్ర సర్వస్వమే
.నన్నె చోడుని కుమార సంభావ ప్రతి లాహో ర్ లో ఉందని తెలిసి అప్పుడు అక్కడున్న
రామ చంద్రగారికి ఉత్త రం రాస్తే తెలుగు పేరుతోఉన్న ఆతాటాకు గ్రంథం దొ రికింది కాని
.అప్పుడే ప్రా చ్యలిఖిత భండాగారానికి క్యురేటర్ గా ఉన్నారు 1940 లో శ్రీ వెంకటేశ్వర ప్రా చ్య
కవిగారి జీవిత చరమ దశ దీనంగా గడిచింది .ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి పొ ట్ట
ఇంట్లో ఉంచుకొని ఆతిధ్యమిచ్చారు .సరదాగా మాట్లా డుతూ ‘’సెంచరీ కొట్ట లేనేమో “?అని
నెల్లూ రులో వదాన్యుడు తిక్కవరపు రామిరెడ్డి కుమారుడు పఠాభి అనే పట్టా భి రామి రెడ్డి
.’’తులసీ దాస దాసీ ‘’పేరుతో’’ రామ చరిత మానసం ‘’ను సరళ గ్రా ంధిక వచనంగా
1930 ప్రభుత్వ నిషేధాజ్ఞ తో ఆగిపో యినా ,1934 లో మళ్ళీ ప్రా రంభించి ,పో లీసులకు
భయపడి వర్కర్లు రాకపో తే ,తానూ భార్య ,పిల్లలు కంపో జింగ్ మొదలైన పనులు చేసి
వెడత
ి ే, వారం విద్యార్దు లకోసం వంటవాడిని ఏర్పాటు చేసి వెళ్ళే ఉదార హృదయుడు
.చివుకుల మాలె కొండయ్య గారి ఇంట్లో ఆయన పంక్తిలో రోజూ కనీసం నలుగైదుగురు
ఇంకాపో లేదు .ఊరిజనం ఆయనతో బాగా పాడించుకొని ,చివర్లో ‘’డుర్ బసవన్న ‘’అనిఎవరో
.వారిలో కందాడై దొ రస్వామయ్య౦గార్ ఒకడు. పర్వత రెడ్డి రామ చంద్రా రెడ్డి కబీర్ గా బాగా
మెప్పి౦చేవాడు ‘’ఢిల్లీ సుల్తా న్ పట్టు కుపో తాన్ ‘’అనే వాక్యాన్ని చాలా రకాలుగా పలికి
శాఖలో పని చేసేవాడు .కృష్ణా –గుంటూరు పరిశోధన యాత్రలో ఒక దిబ్బమీద కొద్దిగా పైకి
కనిపిస్తు న్న శిల్పాల ముక్కలు చూసి ,అదొ క మహా శిల్ప క్షేత్రం అని ఊహించి
తన్మానసాః’’
భావం –‘’కళ్ళజోడు పెట్టు కొని ఎప్పుడూ న్యాయ గ్రంథాలు పరిశీలిస్తు ౦టావు. మాపైన ఒక్క
భావం –ఉత్త ర పినాకినీ నదీ తీరం లో సింహపురిలో వేంచేసి ఉన్న ,ఉత్త ములకు
.అమృతహస్త ం ఉన్న వైద్యులుగా కీర్తి పొ ందారు .82 ఏళ్ళ సార్ధక జీవితం గడిపి ఎందరికో
ఔదార్యం ,వేట గురించి ఎన్నో ఆసక్తికర కధలు రామ చంద్ర గారికి చెప్పింది .
చర్మాలు ఎలుగు బంటి మొసలి చర్మాలు వేలాడుతూ ఉండేవి .బళ్ళారి జిల్లా లో గృహ
.మర్నాడు ఉదయం రోగి ఇంటికి వెళ్లి ముందురోజు ఇచ్చిన మందు పని చేసిందో లేదో అని
వాకబు చేసవ
ే ారు .
వరదలతో పొ ంగి పో ర్లు తోంది .అలాంటి వరదలలో పుట్టి అంటే హరిగోలు నడపటానికి
ఎవరూ ముందుకు రాలేదు .దాసుగారు సాహసించి స్వామివారిని పుట్టిలో కూర్చో
పెట్టు కొని ,తానె స్వయంగా నడిపి బృందావనం చేర్చి ఆరాధన జరిపించి భద్రంగా
డాక్టర్ గారు నిరంతర సంచార వైద్యులు కూడా .ఇంటి వద్ద వైద్యాలయం కూడా ఉండేది
తెలుసు .బళ్ళారి జిల్లా లోని ఆయన బంధువులకు ఆయన ఇల్లు ప్రసూతి శాల ..సినీ నటి
పరిధల
ి ోవే కనుక రజాకార్ల ఆగడాలు ఇక్కడా మొదలు పెట్టా రు .రాజకుటుంబం
ఎదిరించింది కానీ ,తట్టు కోలేక పో యింది .ఆనెగొంది రాజాస్థా న వైద్యులైన దాసూరావు గారు
హో ం గార్డ్స్ దళాలు ఏర్పాటు చేసి ,తుపాకి శిక్షణ ఇచ్చి రాజకుటుంబాల కోట్ల విలువైన
చేసన
ి ా ససేమిరా ఒప్పుకోని నిబద్ధ త ఆయనది .ఒకతనికి పాముకరిస్తే తన ఇంటి డాక్టర్
గారి దగ్గ ర ఉంటుంది ఆయన ఇచ్చినా సరే లేక తనకు పంపినా సరే అని పంపాడు ‘’నేను
మందిస్తే ఆయన వైద్యానికి విరుద్ధ ం కావచ్చు. మాఇద్ద రి చికిత్స పద్ధ తులు వేరు .నా దగ్గ ర
మందు మరో డాక్టర్ కు ఇవ్వను.ఇది వైద్య వృత్తి ధర్మానికి విరుద్ధ ం .ఇది నా సిద్ధా ంతం
దాసూగారు దైవ భక్తు లు, నిరాడంబరులు,గాంధీ మార్గా వలంబి .బస్టా ండ్ లో ఉన్న ఒక
ఒకరు తండ్రి వైద్యం కొనసాగించాడు .డాక్టర్ గారి కూతురు నటి జమున తమ్ముని భార్య .
‘’ధనాని జీవితం చైవ –పరార్ధే ప్రా జ్ఞ ఉత్సృ జేత్ –తన్నిమిత్తో పరం త్యాగః –వినాశే నియతే
సతి’’
తిరిగి వచ్చేవారు .
జరిగిన పో టీలో పట్టా భిఓడి బో సు బాబు గెలిచాడు. పట్టా భి ఓటమి తన ఓటమి అని గాంధీ
.ఆ సభకు మద్రా స్ మద్రా స్ కదిలి వచ్చింది .వేటూరి వారు గాంధీ అభిమాని .ఆయనా
బాధ పడుతున్నాడు .’’బో సు తీవ్రవాది అతని సభకు ఎవరూ వెళ్ళద్దు ‘’అని అనుచరులకు
ఆర్డ ర్ వేశారు .ఈ సంగతి రామ చంద్రకు తెలీదు. శాస్త్రిగారి భార్య మహాలక్షమ్మగారు తన
ఇద్ద రు పిల్లలు వేటూరి ఆనంద మూర్తి-9 ,చెల్లె లు సుజాత , వినీత -6 ను తీసుకొని బో సు
.’’శాస్త్రిగారికి కోపం వస్తు ందేమో నండీ ‘’అని నీళ్ళు నవిలారు ,’’ నేనేదో నచ్చ చెబుతా
మెరీనా బీచ్ అందమైన ప్రపంచ బీచ్ లలో ఒకటి .అక్కడ ‘’లవర్స్ పాత్’’
స్వరాజ్యం సిద్ధిస్తు ందని గంభీరం గా మాట్లా డాడు .మద్రా స్ అంతా వినబడేంత కరతాళ
ధ్వనులతో సభ ముగిసింది .
‘’తమ్ కిం పిసాహసం పా-హసేణసాహంతి సమస సహానా –జం భావి ఊణ దివ్యో –పరం
జరిగిన చోటు నుంచి కన్నగి విగ్రహం దాకా దూరం వంద గజాలేఅక్కడి నుంచి పిల్లే రోడ్డు
ఫర్లా న్గు న్నర అంటే 320 గజాల దూరం నడవటానికి గంటన్నర పట్టింది ఆమహా జన
తప్పిపో యి అబహాసు పాలోతానో అని అతిజాగ్రత్తగా నడుస్తు న్నారు వాళ్ళతో రామ చంద్ర
.ఎట్టా గో 4 వనమ్బార్ శాస్త్రి గారింటికి చేరారు పిల్లలు తుర్రు మని లోపలి దూరారు
శాస్త్రి గారి హాలు సాయం ప్రా ర్ధనకోసం వచ్చే జనం తో నిండిపో యింది .ఆ రోజు మద్రా స్
లో ఒక్క వాహనం కూడా కదలలేదు .ప్రళయ పూర్వ గంభీరంగా ఉంది అక్కడి స్థితి .శాస్త్రి
గారు కోపం తో పచార్లు చేస్తు న్నారు .భయం ఎరుగని రామ చంద్ర భయపడ లేదుకానీ
,ఆయన విసురుగా వచ్చి ‘’ఎవరయ్యా నువ్వు బుద్ధి ఉందా నాకు గాంధీకి ఇష్ట ంలేని
?’’అని మీద మీదకు వస్తు ంటే నోతమాతరాక నిలబడితే ఆయన వెనకున్న భార్య ఏమీ
మాట్లా డాడని సౌజన చేతున్నారు .ఎవరూ మాట్లా డలేదు .మళ్ళీ అందుకొని ‘’నీ వాళ్ళ నా
ప్రయాణం మానేశా .నా ప్రో గ్రా ం అంటా బూడిదపాలు చేశావ్ .పేనుకు పెత్తనమిస్తే తేలుకు
పెత్తనమిస్తే ఒళ్ళంతా కుట్టినట్లు చేశావ్ .నేను ఇంట అరుస్తు న్నా మాట్లా డకుండా కిమిన్నాస్తి
గా ఉంటావేమిటి ?/అని ఎడా పెదా సుత్తి వీరభద్రరావు లాగా గంటసేపు నాన్ స్టా ప్ గా
వాయించేశారు శాత్రి గారు .ఇక ఆగలేక గేటు తీసుకొని ఏ వాహనం తిరగానందున నడిచి
రౌండ్ ఠానా,హారిస్ రోడ్ గుండా ఎగ్మూర్ రోడ్డు నడుచుకొంటూ చేరి ,హో టల్ లో ఇడ్లీలు తిని
రూమ్ కు చేరుకొన్నారు
మర్నాడు ఉదయం ఆలస్యం లేచి శాస్త్రి గారి రాగద్వేషాలు అర్ధం చేసుకొని పూర్వం
తెలిసిన పండితులు కావాలని ప్రకటన ఇస్తే ,దరఖాస్తు పెట్టి శాస్త్రి గారికి చెప్పి మద్రా స్
నుంచి బరోడాకు రైలు చార్జీలు 8 రూపాయలే అయినా నెలాఖరు కనుక డబ్బుల్లేక శాస్త్రి
గారిని అడిగితె ‘’నీకు రాదు వెళ్ళద్దు నాదగ్గ ర డబ్బు లేదు ‘’అని పొ డి మాటలు చెప్పిన
ఆయనతో తన అప్లికేషన్ సంగతి చెబితే ‘’మీది మొదటి స్థా నం లో ఉండేది మీకే సాంక్షన్
లోనే వెళ్ళారు రామ చంద్ర .ఇద్ద రూ పాతాంతరం చర్చల్లో ఉండగా బయట ఏదో అలికిడి
,ఏదో మాట్లా డబో యి మాటలురాక తడబడుతూ కన్నీరు కారుస్తూ పది నిమిషాలు నిలబడి
.తలకోట్టేసన
ి ంత పని అయి ఈయన్ ‘’తప్పు నాదంది ‘’అన్నారు శాస్త్రిగారు ‘’నీదికాదు
?’’అని రుద్ధ కాంతం తో అని పశ్చాత్తా ప పడ్డా రు .నిప్పులో కాని నిర్మలమైన ఔదార్యం శాస్త్రి
గారిది అంటారు తిరుమల రామ చంద్ర .ఒక ప్రా కృత శ్లో కం ఉదాహరించి దాని భావం
చెప్పారు –‘’సజ్జ నుడు కోపపడదు కోపం వస్తే చేడుఆలోచించాడు చెడు తలపో స్తే నోటత
ి ో
అనడు ,వాగాడు ఒక వేల పొ రబాటున నోరుజారితే సిగ్గు పడి పో తాడు చీచీ నేనేనా నోరు
జారింది అని అతడికి సిగ్గు మున్చుకొస్తు ంది .ఇది శాస్త్రిగారి వ్యక్తిత్వానికి గొప్ప ఉదాహరణ
హంపీ నుంచి హరప్పాదా-22
లాహో ర్ ను సిటీ ఆఫ్ గార్డెన్స్ అంటారు ఉద్యాన నగరం అన్నమాట .లక్నో ను సిటీ ఆఫ్
.ఇక్కడి స్త్రీలు వసంతపంచమి రంగురంగుల దుస్తు లతో కను విందు చేస్తా రు.
రామచ్నద్ర లాహో ర్ కు వచ్చారు. రాగానే పో స్టా ఫీస్ కు వెళ్లి అణా కవరు కొని
వేసన
ి లేతకూరకాదనీ ,’’లేత ఆవకూర ‘’అని ,మొదటిముద్ద లో ఇక్కడ దాన్ని అన్నం లో
పో తుందనే వాస్తు వాళ్ళది .రామచంద్ర అక్కడ పంజాబ్ యూని వర్సిటిలో తాళపత్ర గ్రంథ
పరిణయం ‘’నిర్దు ష్ట ప్రతి ఉన్నది ‘’ఘన జటాన్యాయ పంచాశత్ ‘’అనే కర్త పేరు లేని ఘన
జటస్వరాలకు చెందిన యాభై శ్లో కాల లక్షణ గ్రంధం ,దాశరథి తంత్రం అనే తంత్రశాస్త ం్ర
అపూర్వ రచనలున్నాయి .దాశరథి లో ఆకుల వెడల్పు రెండే రెండు అంగుళాలు .ఒక
అక్కడి యూనివర్సిటి ఓరియెంటల్ కాలేజి ప్రిన్సిపాల్ –హిందీ ప్రా కృత సంస్కృత శాఖ
విశ్వబందు శాస్త్రి డాక్టర్ సూర్యకాంత్ ,ప్రభుత్వ కాలేజీ సంస్కృతాచార్యుడు గౌరీ శంకర శాస్త్రి
–సంస్కృతం ,డాక్టర్ మోహన్ సింగ్ –పంజాబీ ,స్థా నిక రచయితలు ఉదయ శంకర్ భట్
సంత్ రాం ,వేద విజ్ఞా నఖని పండిత భగవద్ద త్ లు పరిచయమయారు .లాహో ర్ లో రైల్వే
మిలిటరీ ప్రైవట్
ే వ్యాపార సంస్థ ల్లో తెలుగు వారు చాలాందే ఉన్నారు .అందరూ
రాతకు అనుకూలం గా సిద్ధం చేయటం ,గంటాల ఒరలు ,తిక్కన గంటం వగైరాలఫో టోలు
ప్రా రంభించారు .ఆయనమాత్రం నిగర్వంగా ‘’ చెట్లు లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం
కదా’’ అన్నారు .
చూడాలని లాహో ర్ నుంచి స్నేహితుడితో రైలులో రోహ్రీ లో దిగి అక్కడ సి౦ధు నదిపై ఉన్న
రైలు వంతెన బెజవాడ కృష్ణ రాజమండ్రి గోదారి రైలు వంతెనలకన్నా పెద్దదిగా ఉన్నా
చేశారు .ఎవరైనా ఇక్కడే స్నానం చేయాలట .అక్కడ ‘’ముష్టిగ్రా హ్య స్త నులు ,వ్యామగ్రా హ్య
స్త నుల’’వరకు ఆడవాళ్ళు తువ్వాళ్ళు కట్టు కొని స్నానం చేయటం చూసి ఆశ్చర్యపో యారు
.ఇక్కడ అంతే కంగారు పడక పవిత్ర సింధు స్నానం చేయమని చెప్పాడు మిత్రు డు
స్నానం తర్వాత మొహ౦జొ దారో బస్సులో బయల్దే రారు కరాచీ తర్వాత హైదరాబాద్
అని అర్ధం ఇప్పటి పాకిస్తా న్ సింధు రాష్ట ం్ర లో లార్ కానా జిల్లా లార్ కానా పట్ట ణానికి పది
మైళ్ళ దక్షిణాన ,దాదాపు యాభై మైళ్ళు పశ్చిమాన సింధు నది గట్టు న ఉన్నది .ఇది
సింధు రాష్ట ్ర రాజధాని కరాచీకి 320 మైళ్ళ ఉత్త రాన ఉంది . సింధు నది గట్టు న కొన్ని
పొ డవు ఉన్నాయి.సర్ జాన్ ఈ త్రవ్వకాల విశేషాలు వస్తు వుల చిత్రా లతో సహా మూడు
వాటికి ఆసరగాఉన్న గోడలు యజ్ఞ శాలలు కలప ,ధాన్యం భద్రపరచే కొట్లు ,తీర్చి దిద్దిన
వీధులు ,ఇళ్ళల్లో కి గాలీ వెలుతురూ బాగా వచ్చే ఏర్పాట్లు ,స్నానాగారాలు మరుగు దొ డ్లు
నివసించేవారని అర్ధమౌతోంది
ఇక్కడ 2 వేల మట్టి ముద్రికలు ,వాటిపై మేకలు ,ఒంటికొమ్ము ఖడ్గ మృగాలు ఏనుగులు
కొమ్ము లకిరీటం పెట్టు కొని ,సింహాసనం మీద కూర్చున్న యోగి,ఆయన చుట్టూ క్రూ ర
భావిస్తు న్నారు.రకరకాల నగలతో మట్టి స్త్రీల విగ్రహాలు ,గొడ్డ ళ్ళు కత్తు లు మొదలైన
పదునైన కత్తు లవంటి రేకులు ,స్పటి కాలు నీలాలు వంటి పూసల దండలు బంగారు
గొలుసులు మొదలైన వెన్నో లభించాయి .ఇంటి సామగ్రి ,చిత్రా లున్న కొమ్ములు ,నల్ల సిరా
చిత్రా లు ,ఒక కొమ్మకింద వ్యక్తీ ,కొమ్మపై వేరొక పక్షి రూపాలు దొ రికాయి .ఇవన్నీ
హరప్పా-
లాహో ర్ –ముల్తా న్ రైలు మార్గ ం లో ముల్తా న్ కు ఈశాన్యంగా షాహీ వాల్-చించి
వాట్మీరాల్ స్టేషన్ల మధ్య హరప్పా ఉన్నది .హరప్పా రోడ్ రైల్వే స్టేషన్ లో దిగి రెండు మైళ్ళ
దూరం లో ఉన్న శిధిలాలను చూడాలి .ఇది పాకిస్తా న్ పంజాబ్ లో మాంట్ గోమరి జిల్లా లో
,రావీ నదిఎడమగట్టు మీద ఉంది .ఊరంతా దిబ్బలే .స్థా నికులు ‘’హడప్పా’’అంటారు .హడ్
నా అంటే ము౦చి వేయటం .రావీ నది ముంచటం లేక మింగటం వలన ఈ పేరే స్థిరపడింది
లాహో ర్ –ముల్తా న్ రైలు మార్గ ం కోసం కూలీలు త్రవ్వుతుంటే ప్రా చీన నగర శిధిలాలు
వాట్స్ ,సర్ మార్టి మర్ వీలర్ అనే పురాతత్వశాఖ అధికారులు త్రవ్వకాలు జరిపించారు
డాక్టర్ ఇంగువ కార్తికేయ శర్మ సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ గా ఉన్నారు .ఇక్కడి
చంద్ర తెలియజేశారు .మాహాయన బౌద్ధు ల మొదటి బుద్ధ చరిత్ర అయిన ‘’లలిత విస్త రం’’
ఒకపదం లో ఒకభాగమైన లిపి .అంటే పదాల చేరికవలన ఏర్పడిన లిపి .ఈజిప్ట్ చిత్ర
లిపిలాగా మొహంజో దారో-హరప్పా చిత్ర లిపి కూడా మొదట్లో వస్తు రూప బొ మ్మలతో
తర్వాత ,వస్తు వును సూచించే పడభాగం ,పదం మొదటి అక్షరంగా అయి ఉంటుంది
.దీనినుంచే బ్రా హ్మీ లిపి పుట్టి ఉంటుంది .ఈజిప్ట్ లిపి , ,బ్రా హ్మీ లిపి , ప్రపంచం లో
మరెన్నో లిపులు ‘’ద్విభాషా శాసనం ‘’వల్ల నే సాధ్యమౌతాయని తన నమ్మకంగా రామచంద్ర
‘’ద్వా సుపర్ణా సయుజా సఖాయా –సమాన వృక్షం పరిషస్వజాతే -తయో రన్యః పిప్పలం
భావం -స్నేహంతో కలిసి తిరిగే రెండు పక్షులు ,సమంగా ఒక చెట్టు ను అంటిపెట్టు కొని
అలాగే యోగి ముద్రబొ మ్మ ,గంగడో లు నేలమీదకు వ్రేలాడే ఆవులో ఎద్దు లో బొ మ్మలు
రామ చంద్ర .డాక్టర్ సునీత్ కుమార్ చటర్జీ చెప్పినట్లు మన సంస్కృతి ఆర్య ,ఆర్యేతర
పరిషత్ –తాః చంద్ర బింబాననాః-ఉద్వృత్త స్స చ రాజపుత్ర నివహః –తే వందినః తాఃకథాః-
ప్రక్కన ఉండే పండిత పరిషత్తు ,,అ చంద్రముఖులైన సుందర నారీమణులు ,బలిష్టు లైన
వాణిజ్యం బాగా జరిగాయి .ఎడ్ల బళ్ళు ,పడవలమీద రవాణా జరిగేది .హరప్పానుంచి ఈజిప్ట్
పడవలే రవాణా సాధనాలు .గోధుమ బార్లీ ముఖ్యపంటలు .తర్వాత ఎప్పుడో 2 వేల ఏళ్ళ
తర్వాత గోధుమ పండించటం ఐరోపా దేశాలలో వచ్చింది . రాగి కంచు వాడారు .ఇనుము
ఇక్కడ కుష్టు ,క్షయ వ్యాధులు ఉండేవి .అనారోగ్యం గాయాలు వలన ఈ నగర నాగరకత
క్రీ పూ 1800 నాటికీఈ నాగరకత బలహీన పడటం ప్రా రంభమై క్రీపూ 1700
ఈప్రా ంతం బాగా చల్ల బడి ,తేమ రహితమైనది ,ఋతుపవనాలు రాలేదు .షుగ్గ ర్ హక్రా నదీ
రెండవ భాగం
3. సంపాదకులకే సంపాదకులైన
7. సాహిత్య సమోసాలు
‘’అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా –పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష
దాయకాః’’అన్న శ్లో కం తెలియని భారతీయుడు ఉండడు.ఇందులో మధ్యలో ఉన్న కాంచీ
పురాన్ని మనం కాంచ బో తున్నాం .కాంచి అంటే మధ్య భాగం .ఓద్యాణంఅంటారు అంటే
వడ్డా ణ౦ అన్నమాట .శరీర మధ్య భాగాన ధరించే నగ .కాంచిని ఓద్యాణపీఠం అంటారు
.స్వయంభువు చేత పూజింప బడింది కనుక కాంచి అయిందని శివపురాణసంగ్రహం
అన్నది .దిగ్గజాలు పూర్వం ఇక్కడ విష్ణు వును పూజించటం చేత దీనికి ‘’హస్త గిరి ‘’అనే
పేరొచ్చింది .కనుక కా౦చీని’’ హస్త గిరి’’ అనీ అంటారు .-‘’దిగ్నాగై రర్చితస్త త్ర పురా విష్ణు ః
సనాతనః ‘’
కా౦చీలో 108 శివ క్షేత్రా లు ,18 వైష్ణవ క్షేత్రా లున్నాయి .విష్ణు కంచిలో శ్రీ వరద రాజ
స్వామి ఆలయం ప్రసిద్ధమైనది .అందులో వంద స్త ంభాల మండపం ,శిల్ప ప్రతిభ వెదజల్లే
రాతి వ్రేలాడే గొలుసులు ,,స్వామి మెడ లో సాలగ్రా మ శిల బంగారు వెండి
బల్లు లున్నాయి.వాటిని తాకితే బల్లిపడిన దో షం పో తుంది. తాకిన వారిని తాకినా అదే
ఫలితం కలుగుతుంది అని నమ్మకం .అమ్మవారి పేరు ‘’పెరు౦ దేవి ‘’పుష్పవల్లీ తాయార్
అనీ పిలుస్తా రు .బంగారుపూత ఉన్న ధ్వజ స్థ ంభం ఇక్కడి ప్రత్యేకత .ఆలయ ప్రా ంగణం లో
అనంత తీర్ధం ,వసంత ,అభిషేక ,పవిత్రో త్సవ మండపాలు వైష్ణవ భక్త మందిరాలు
,ఉద్యానవనంముచ్చట గొలుపుతాయి .మే ,నూన్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
లార్డ్ క్లైవ్ స్వామికి నవ రత్నాలు సమర్పించాడని ,ప్లేస్ అనే ఆంగ్ల దొ ర లక్షలు విలువ చేసే
మణులు దానం చేశాడని చరిత్ర చెబుతోంది .
కాంచిలో 4 కొట్టా లున్నాయి రుద్ర కొట్ట ం లో శ్రీ ఏకామ్ర నాధుడు ,కామ కొట్ట ం లో శ్రీ
కామాక్షీ అమ్మవారు ,పుణ్య కొట్ట ం లో శ్రీ వరద రాజ స్వామి ,కుమార కొట్ట ం లో శ్రీ
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు .పూర్వ తమిళ సాహిత్యం లో ,పతంజలి భాష్యం
లో కంచి వివరాలున్నాయి .పంచ లింగాలలో ప్రు ద్వీలింగం అంటే సైకత లింగమే ఏకామ్ర
నాద స్వామి
అపరాజిత ,అశ్వత్ధ వృక్షాలతో అలంకరింప బడిన కాంచీ క్షేత్రం లో ఉన్న దివ్య సరోవరం
దగ్గ ర బంగారు గృహం ఉందని అక్కడ లక్ష్మీసమేత శ్రీ వరద రాజస్వామి వేంచేసి
ఉన్నాడని అప్పయ్య దీక్షితులు వరద రాజ స్త వం లో వర్ణించాడు .వామన పురాణం
‘’తేజస్వంతులలో సూర్యుడు ,స్త్రీలలో రంభ ,ఆశ్రమాలలో గృహస్తా శ్రమం ,పురాలలో
కాంచీపురం శ్రేష్టం అని చెప్పింది .-‘’తేజస్వినా యద్వది హార్క,ఉక్తో నారీషు రంభా ,--
ఆశ్రమిణాం గృహస్త ః ,కాంచీ తదా శ్రేష్ట తయా పురీణాం-దేశేషు సర్వేషు చ మధ్య దేశః
‘’.కాశీలో ఉండటం కంటే కాంచీలో ఉండటం శ్రేష్టం అని సనత్కుమార సంహిత
–‘’శ్రీమత్కాశీపురీ వాసా ద్వాసః కాంచీ పురే వరః ‘’అన్నది .కాంచీ లో ఉన్న దివ్య సరస్సు
దగ్గ ర ‘’పంచ నాగాది’’సరస్సులున్నాయని ,అందులో ‘’నాగ హ్ర దం ‘’ శ్రేష్ట మని ,దాని దగ్గ రే
ఆశ్వత్దా ది వ్రు క్షాలున్నాయని ,,మధ్యలో హిరణ్య గృహం ఉందని ,పుణ్య కోటి అనే విమానం
ప్రసద
ి ్ధ మన
ై దని ,దానిలో దివ్య మూర్తి అయిన వరద రాజ స్వామి నెలకొని ఉన్నాడని
సనత్కుమార సంహిత పేర్కొన్నది .ఇది ఛాందో గ్య ఉపనిషత్ లో చెప్పిన ‘అరశ్చహ వై ---
హిరణ్యం ‘’మొదలైన మంత్రా లతో చెప్పినట్లే ‘’ద్యులోకం లో అరమని ,ణ్య మని రెండు
సముద్రా లున్నాయని ,అక్కడే సంతోషాన్నిచ్చే’’ ఐరం మదీయం ‘’అనే సరస్సు
,అమృతాన్ని స్రవించే అశ్వత్ధ వృక్షం ఉన్నాయి అని చెప్పినదానికి సరి పో లినది .బ్రహ్మ
చర్యం పాటించని వారికి పొ ంద శక్యం కానిది ,హిరణ్య గర్భుని కి నివాసంగా ఉన్న బ్రహ్మ
పురం ,దాని మధ్యలో స్వామి అధిష్టించే హిరణ్మయ మండపమూ ఉన్నాయి .
అప్పయ్య దీక్షితులు ‘’భక్తి ప్రదమైన ‘’విరజ ‘’అనే పేరుతొ విరాజిల్లే క్షీరనదిని దాటి
కాంచీ లో ప్రవేశించిన భక్తు డికి స్వామి పాద తీర్ధం తులసీ దళాలు పుష్ప సుగంధం
లభిస్తా యని చెప్పాడు .విరజ అంటే రజస్సు లేనిది .సూక్ష్మ దేహం లయం అయినపుడు
,విశుద్ధు లైన సత్పురుషులకు పరమ పదమే లభిస్తు ంది .ఇంతటి విశిష్ట మైనది కాంచీ
పురం .
ఆధారం –శ్రీ మత్ అప్పయ్య దీక్షిత కృత –వరద రాజ స్త వం –దానికి శ్రీ దేవరకొండ
శేషగిరి రావు గారు రాసిన వ్యాఖ్యానం
మరో విషయం తో మళ్ళీ కలుద్దా ం
సశేషం
కంచి లో వెలసిన శ్రీ వరద రాజ స్వామి దివ్య మంగళ విగ్రహం అపురూపమై
విరాజిల్లు తోంది అని అప్పయ్య దీక్షితులు ‘’వరద రాజ స్త వం ‘’లో వర్ణించారు .ఆ విశేషాలే
మనం తెలుసుకో బో తున్నాం .వరద రాజ స్వామిని స్తు తించటానికి సరస్వతీ దేవికీ శక్యం
కాక ,తన అసమర్ధతను కాపాడుకోవటానికి పరోక్షంగా కవి వాక్కుల ద్వారా
చేయిస్తో ందన్నాడు దీక్షితులు –‘’
‘’ మహా కవులు నిన్ను స్తో త్రం చేస్తే చేశారుగాక .తెలివి తక్కువ వాడి నైన నేను నీ
ఒక్కొక్క అంగాన్నీ వర్ణించటం లో ఎక్కువ సమయం తీసుకొని నా మనసు నీ యందు
లగ్నం చేసి ధన్యుడనౌతా’’ నంటాడు అప్పయ్య దీక్షితులు వరద రాజ స్వామితో
.తమిళనాడు లోని తు౦డీర మండలం లో అన్ని వైపులా క్షీర సాగరం ఉంది .దాని వైభవం
బ్రహ్మ లోక వైభావాన్నే తక్కువ చేస్తు ంది .నిరంతర వేద పఠన ,పాఠనాలతోతో
ప్రతిధ్వనిస్తు ంది .ఈ కాంచీ పురాన్ని చూసిన విద్వాంసుడు కూడా త్రిలోకాలను
చూడటానికి ఇష్ట పడడట.
క్షీర సాగర మద్యం లో భగవానుని దివ్య ధామం ఉంటుందని కూర్మ పురాణం చెబుతోంది
.శాక ద్వీపం చుట్టూ క్షీర సాగరం ,దానిలో శ్వేత ద్వీపం ,దానిమధ్య శ్రీమన్నారాయణ
నివాసం ఉంటుందనీ చెప్పింది .’’ఆదిత్యో వా ఏష ఏ తన్మండలం ‘’అనే మంత్రం లో స్వామి
వేదం త్రయ స్వరూపుడు అన్నది .తొమ్మిది యోజనాల విస్తీర్ణం లో ఆదిత్య మండలం
ఉందనీ ,ఆ సవిత్రు మండల మధ్య వర్తి యై నారాయణుడు ఉంటాడని వాయు పురాణ
కధనం .’’ధ్యేయ స్సదా స్సవిత్రు మండల మధ్య వర్తీ నారాయణః ‘’అని పురాణం చెప్పింది
.ఇది బ్రహ్మ సదనం కంటే పరమ మైనది అంది కూర్మ పురాణం .కంచిలో క్షీర నది గురించి
బ్రహ్మాండ పురాణం లో ఒక కద ఉంది .కామ దేనువుకు దూడ లేక పో వటం తో వసిష్ట
మహర్షి దర్భలతో ( కూర్చి )దూడను తయారు చేశాడు.దీనితో కామధేనువుకు పాలు
చేపుకు వచ్చాయి .ఆపాలు వరదలై పారింది .అదే క్షీర నది .తెలుగులో ‘’పాలేరు ‘’అంటారు
.ఇది కంచికి దగ్గ రలో ఉంది .వేగావతీ నదినే క్షీరనది అంటారని వామన పురాణం లో ఉంది
.హరి వంశం లో మరో కధనం ఉంది .విష్ణు వు వరాహ రూపం దాల్చి,నాలుగు వైపులా
నాలుగు శైలాలు ఉంచాడు .ఒక్కొక్క శైలం నుంచి ఒక్కో నది ప్రవహించింది .అని ,అవే
వసుధార ,పయోధార ,ద్రు త ధారా ,,మధుధారలు అని ప్రసద
ి ్ధి పొ ందాయి .దక్షిణ దిశలో
ఉంది పయోధార అనీ పాలవంటి నీళ్ళు ఉండటం వలన ఆ పేరొచ్చిందని చెప్ప బడింది .ఈ
నదుల నీరు తాగితే వాసు దేవ పరాయణులు అవుతారు అనీ చెప్పబడింది .
వరద రాజ దివ్య దర్శనం పుణ్యాత్ములకే సిద్ధిస్తు ౦దన్నాడు అప్పయ్య దీక్షితులు
.అన్నమయ ,ప్రా ణమయ ,మనోమయ విజ్ఞా న మయ కోశాలు దాటి ఆనందమయ కోశం
లో ప్రవేశించినట్లు గా కంచిలోని నాలుగు ప్రా కారాలు దాటి ఆనందం అనే తీగ కు కాసిన
పండులాగా వరద రాజ దర్శనం చేస్తా రు పుణ్యాత్ములు .తైత్తి రీయ ఉపనిషత్ లో
ఆనందవల్లిలో మామూలు మానుషానందం కంటే అనంతమైన బ్రహ్మానందాన్ని భక్తు డు
పొ ందుతాడు .మనుష్య ,గాంధర్వ ,దేవ గాంధర్వ ,పితృ ,ఆజాన దేవ ,కర్మ దేవ ,దేవ ,ఇంద్ర
,బృహస్పతి ,ప్రజా పతుల ఆనందం ఒకదానికంటే మరొకటి గొప్పది .దీనికంటే బ్రహ్మానందం
అధిక తరమైనది .’’సో శ్నుతే సర్వాన్ కామాన్ ,ఆనందం బ్రా హ్మణో విద్వాన్ న భిభేతి
కుతశ్చన’’అంటే కోర్కెలన్నీ తీర్చుకోన్నవాడు అవుతాడని ,నిర్భయంగా ఉంటాడని
ఉపనిషత్తు లు ఘోషించాయి .
కంచిలో హస్త గిరిపై నెలకొన్న పుణ్య కోటి అనే విమానానికి అంటే విగ్రహం ఉండే
ప్రదేశానికి 24 మెట్లు న్నాయి ఇవి 24 తత్వాలకు ప్రతీకలు .ఇవి దాటిన పురుషుడికి పరమ
పురుష దర్శనం లభిస్తు ంది .భక్తు డు భవసాగరాన్ని దాటి పో తాడు .ఇందులో సాంఖ్య
దర్శన ప్రతిపాదన ఉంది .మూల ప్రక్రు తి ,మహాత్ తత్త ్వం ,అహంకారం ,పంచ భూత
తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు పంచ మహా భూతాలూ అంటే ఆకాశం
నీరు ,వాయువు ,అగ్ని,భూమి,11 ఇంద్రియాలు ,అనే ఈ 24 తత్వాలపైన పురుషుడు
అంటే25 వ తత్వ మైన పురుషునిగా ఉండటమే సాంఖ్యతత్త ్వం .అలాగే ఇక్కడ
24 మెట్లు న్నాయి .అవి దాటిన వాడు 25 వ పురుషుడు అయిన అంటే 26 వ వాడైనశ్రీ
వరద రాజ స్వామిని ఆరాధించాలి .సాంఖ్యం 24,దానితో పురుషుడు తో ఆగిపో తుంది
.24 తత్వాలు ప్రకృతికి చెందినవి .వీరి పురుషుడు సాక్షి .పురుషుని సాంగత్యం వలన
ప్రక్రు తి జగత్తు ను నడిపిస్తు ందని అంటుంది సాంఖ్యం.ప్రక్రు తి లక్షణాలకు దూరంగా
ఉండి,అంటీ ముట్ట కుండా ఉండటమే సాక్షి గా ఉండటమే ముక్తి అని సాంఖ్య సిద్ధా ంతం
వేదాన్తు లుమాత్రం పురుషుడిని జీవునిగా భావించి పరమ పురుషుడిని చేరటమే మోక్షం
అంటారు .ప్రక్రు తి ,పురుషుల సమాగం ఈశ్వ రేచ్చ లేనిదే జరగదు అంటారు వేదాంతులు
.ఈశ్వరుడిని అంగీకరించాలనే వీరి సిద్ధా ంతం .ఆ ఈశ్వరుడే వరద రాజ స్వామి .సాంఖ్యం
అంటే జ్ఞా నం అని అర్ధం .కేవల సాంఖ్య తత్వ మీశ్వరుడిని అంగీకరించదు.
సశేషం
‘’స్వామీ !పశ్చిమాభి ముఖంగా ఉన్న నిన్ను తత్వ వేత్తలు ఎన్ని జన్మలెత్తి నా లభించని
రూప మాధుర్యాన్ని చవి చూస్తు న్నారు .ఆయన పర బ్రహ్మమే నని శబ్ద ,అనుమానాది
ప్రమాణాలకు అందనివాడని భావం .ఇక్కడ ఆశ్చర్య శబ్ద ం సాభిప్రా య ప్రయోగం .ఆశ్చర్యం
అంటే సకల చరాచర సృష్టి కర్త అయిన భగవానుడు అని అర్ధం .హరి వంశం లో ‘’ఆశ్చర్యో
పాఖ్యానం ‘’లో శ్రీ కృష్ణు ని గురించి నారద మహర్షి చెప్పిన మాటలే దీనికి ప్రమాణం .
‘’ఆశ్చర్య౦ ఖలు దేవానాం ఏకస్త ్వం పురుషో త్త మ –ధన్యశ్చాపి మహా బాహో లోకేనాన్యోస్తి
కించన ‘’.కఠోపనిషత్ కూడా ‘’పరబ్రహ్మాన్ని గురించి వినటం ,తెలుసుకోవటం చెప్పటం
అంతా ఆశ్చర్యావహం ‘’అన్నది –‘’ఆశ్చర్యో వక్తా ,కుశలోస్య లబ్ధ్వా ఆశ్చర్యో జ్ఞా తా
కుశలాను షిస్టః’’.ఇవే మాటల సారాంశం భగవద్గీతలోనూ కనిపిస్తు ంది .
ప్రత్యంగ మూర్చ దతివేల మహా ప్రవాహ –లావణ్య సింధు తరణాయ తదిత్య వైమి’’
‘’ప్రా ణాయామం మొదలైన వాటి వలన ప్రా ణాన్ని నిరోధిస్తూ ,తమ మనసులలో కుంభకం
ద్వారా నీ రూప ధ్యానం చేస్తా రు .ఆ పాద మస్త కం లో ఉండే ఒక్కొక్క నీ అవయవాన్నీ
ధ్యానిస్తూ లావణ్య సింధువు ను తరిస్తు న్నారు ‘’
లావణ్యా మృతాన్ని త్రా గుతున్నారని అర్ధం .ప్రా ణాయామం చేసట
ే ప్పుడు పూరక స్థితి లో
నాభి చక్రం లో ఉన్న బ్రహ్మను ,కుంభక స్థితిలో హృదయం లో ఉన్న జనార్దనుడిని ,రేచక
స్థితి లో లలాటం లో ఉన్న శివుడిని ధ్యానించాలి అని స్మృతి చెప్పింది –‘’నాభి చక్ర స్థితం
ధ్యాయేత్ పూరకేణ పితామహం –హృదయాబ్జ గతం ధ్యాయేత్ కుంభ కేన జనార్దనం –
లలాటస్థ ం శివం ధ్యాయేత్ రేచకేన మహేశ్వరం ‘’.
వేరొక శ్లో కం లో దీక్షితకవి ‘’నీ వదన పద్మం నుండి సరస్వతీనది ,పాదాల నుండి
గంగానది ప్రవహిస్తు ంటే ఈర్ష్యతో యమునా నది నీ నఖ శిఖ పర్యంతం నిరంతరం
ప్రవహిస్తో ందాఅన్నట్లు త్రివేణీ సంగమంగా నీ శరీర కాంతి శోభిస్తో ంది ‘’అన్నాడు
‘’సహజ కాంతి శరీరుదవైన నీకు వేరే అల౦కారా లెందుకు ?అయినా ధరిస్తు న్నావు
.అపరిమితానంద నిదివి అయిన నువ్వు కుతూహలం తో తుచ్చ విషయాలతో స్నేహం
చేసన
ి ట్లు గా మామూలు ఆభరణాలు ధరిస్తు న్నావు .నిత్య నిరతిశయ ఆనంద మహర్ణవ
రూపుడవైన నీవు మామూలు గోపికలతో విహరించి నట్లు గా ఈ సాధారణ ఆభరణాలతో
కనిపిస్తు న్నావు .
సశేషం
తత్రో ద్ధ్రు తే హ్రు తవహాత్ క్షణ లుప్త రాగే –తాపం భావత్యనుదినం నహి మందతాతః’’
‘’కిం ద్వాదశాత్మని రవౌ భగవన్ ద్రు తేర్ష్య-శ్చంద్ర స్త తో భ్యదికా తామధి గంతు మేవ
ఏతే తవేహ దశ భాంతి పదా౦గులీషు-స్వాత్మాన ఇత్య జని చిత్త ద్రు గర్ణ వేభ్యః ‘’
ఇంకొక శ్లో కం లో స్వామి చరణ నఖాలను ప్రక్షాళనం చేయగా ఆ గంగ కొద్ది పాటి ఆయన
గోళ్ళ కాంతితో ,సముద్రం లో ప్రవేశించగా ,ఆ సముద్ర మధన వేళ చంద్రు డు అనే వెన్న
ముద్ద పుట్టి చంద్రు నిగా పరిణామం చెందింది అంటాడు కవి .నిఘంటువులో ‘’సముద్ర
నవనీతం స్యాశ్చంద్రః’’అని ఉంది .మరొక పరమాద్భుత శ్లో కం రాశాడు –చూద్దా ం
‘’నాభే రభూత్త వ చతుర్భుజ నా౦తరిక్షం –యన్నాభి రేవ యదు నేత రియం తతో భూత్
నాభ్యా ఇతి శ్రు తి విపర్య యగే విభక్తీ –తాం జైమిని రనుససార పశోశ్చసూత్రం ‘’
విరాట్ పురుషుని పాదాల నుండి భూమి ,శోత్రా లనుండి దిక్కులు వచ్చినట్లు పురుష
సూక్త ం చెప్పింది. నాభి నుండి అంతరిక్షం పుట్టినట్లు సాధారణ భావన .కాని కవి ఇంకో
రకంగా ఊహించాడు .’’నాభ్యా దాసీదంతరిక్షం ‘’అనే మంత్రా నికి భావం నాభి నుండి
అంతరిక్షం వచ్చింది .కాని అప్పయ్య దీక్షిత మహా కవి ఏమన్నాడంటే –అంతరిక్షం నుండి
నాభి ఏర్పడింది(అభూత్ ) అనాలన్నాడు .భూ ధాతువుకు సత్త అని అంటే ఉనికి అనే
అర్ధం ఉంది .ఆ ఉనికి గోచరం కాదు .కేంద్ర బిందువు వలన వృత్త ం ఏర్పడినా ,కేంద్రం
కనిపించదు .వృత్త ం వలననే కేంద్రం తెలియ బడుతోంది .భూలోకానికి ద్యులోకానికి మధ్య
అంతరిక్షం ఉంది .అంత రిక్షం లో గ్రహాలూ తారా సముదాయ మండలాలు ఉన్నాయి
.గ్రహాన్ని చూసి దానికొక సృష్టి కర్త ఉన్నాడని భావించటం ఎలా ఉంటుందీ అంటే వృత్తా న్ని
చూసి కేంద్ర బిందువును ఊహించటం లాగా ఉంటుందన్నాడు దీక్షిత స్వామి .వృత్త ం
అంతరిక్షం అయితే బిందువు పరమాత్మ అని అర్ధం .కనుక ఇక్కడ కార్యాన్ని బట్టి
కారణాన్ని తెలుసుకొంటున్నాం .మహాజ్ఞా నులు బిందువును తెలుసుకొని ,జగత్తు యొక్క
వ్యాప్తిని అర్ధం చేసుకొంటారు .
‘’నాభ్యా ఆసీత్ అంతరిక్షం ‘’అనే దాన్ని బట్టి నాభి నుండి అంతరిక్షం ఏర్పడిందని
చెప్పాలికదా అనే సందేహం వస్తు ంది .ఒక విభక్తికి మరొక విభక్తి వాడ వచ్చునని వ్యాకరణ
సూత్రం ఉంది .ప్రధమ ,పంచమీ విభక్తు లు ఇక్కడ తారు మారయ్యాయి .ప్రధమా విభక్తి
అర్ధం లో పంచమీ విభక్తి వాడవచ్చునని జైమిని మహర్షి సూత్రం చెప్పాడు ‘’పశోశ్చవిప్ర
కర్షః’’అనే మీమాంసా సూత్రం లో అన్నాడు. నాభిః ప్రధమా విభక్తి –నాభేః-పంచమీ విభక్తి .
శరీర మద్యం లో నాభి ఉంటుంది. అంతరిక్షం కూడా దివి భువిల మధ్య ఉంటుంది.
జ్యోతిస్టో మ యాగం లో ‘’సౌత్యం ‘’అనే రోజున పశువును వదించాలి అని చెప్ప బడింది
.కాని సవనీయ పురోడాశం –అంటే రొట్టెలాగా పిండితో చేయబడింది విధించ బడలేదు
.పశు ప్రయోగమే అన్నిట్లో నూ చెప్పారు .పురోడాశం కొన్ని చోట్ల మాత్రమె చెప్ప బడింది
.ఈ విషయాన్ని సూచించటానికే జైమిని ‘’పశోశ్చ విప్రకర్షః తన్మధ్యే విదానాత్ ‘’అనే
సూత్రా న్ని చెప్పాడు .విప్రకర్ష అంటే దూరం .పశువు ప్రధమా విభక్తిలో సూచింప బడాలి
.కాని పశోశ్చ అనే పంచమీ విభక్తిలో సూచింప బడింది .అలాగే సవనీయ సమయం
ప్రధమా విభక్తి చేత సూచింప బడింది .కనుక సవనీయ సమయం నుండి
పురోడాశాన్నిమార్చి పశువు విధింప బడాలి .ఈ అర్ధం రావాలంటే ‘’విప్రకర్షా త్పశుః’’అని
అనాలి .పదాలను గౌరవి౦చాలికనుక అర్ధం మార్చుకొని సమన్వయము చేసుకోవాలి
.కనుక తానూ రచయిత, అనేక యజ్న యాగాదులు చేసిన దీక్షితులు కనుక అప్పయ్య
దీక్షితులు ‘’ అంతరిక్షం నుండి స్వామి నాభి ఏర్పడింది అని చెబుతున్నాను ‘’అని
నిష్కర్షగా కర్కశంగా నిర్మొహమాటంగా చెప్పాడు .అంటే వృత్తా న్నిబట్టి కేంద్ర బిందువును
పట్టు కొన్నాను అని తాత్పర్యం .అప్పయ్య దీక్షితుల మనోభావాన్ని పట్టు కోవటానికి ఇంతటి
సర్కస్ ఫీట్ చేసి సుబో ధకంగా వివరించారు వ్యాఖ్యాత శ్రీ దేవరకొండ శేషగిరి రావు
.ధన్యవాదాలు వారి శేముషీ వైభవానికి .
తేనవ
ై కిం త్రిభువనైక మహా వదాన్య –సారూప్య మానవతి తే సకలాభి నంద్యం ‘’
వరదా ! నీవు సర్వభూతాత్మకుడివి ,సర్వ వర్ణా శ్రితుడివి ,సుగంధ యుక్తు డివి .అలాంటి
నిన్ను ఆశ్రయించి వైజయంతిమాల నీ సారూప్యాన్ని పొ ందు తోంది .అన్నిప్రా ణాలలో
నువ్వు అంతర్యామివి .అన్ని వర్ణా ల వారూ నిన్ను ఆశ్రయిస్తా రు .అన్ని పరిమళాలు
నీలోనే ఉన్నాయి .
‘’పంచ రూపా తు యా మాలా వైజయంతీ గడాభ్రు తః –సా భూత సంఘాత భూతా మాలా
చ వై ద్విజ ‘’అని ఒక లోక ప్రమాణం ఉంది .అన్ని రంగులు అందులోనే ఉంటాయి .అది
పంచ భూతాత్మికం .అందులో అనేక రకాల పుష్పాలుంటాయి .రత్న పుష్పాలూ ఉంటాయి
.అది సుగంధ బంధురం .కనుక నీకూ మాలిక కూ పో లిక ఉంది .ఈ గుణాలతో ఉన్న
నిన్ను ఆశ్రయించి ఈ వైజయంతి మాల ఆశ్ర యించడం వలన నీ లక్షణాలు ఆ మాలకు
సంక్రమించాయి .అంటే మాల నీ రూపాన్ని ధరిస్తో ందని తాత్పర్యం .పరమాత్మ సుగంధ
భరితుడు అనటానికి వేదమే ప్రమాణం –‘’సర్వ కర్మా సర్వ కామః సర్వ గంధః సర్వ రసః ‘’
శ్రీ వత్స విగ్రహ జుషః ప్రకృతే స్త ్వదీయం –వక్షః పరీత మితి సత్వ రజస్త మోభిః’’
‘’స్వామీ వరద రాజా !నీనాభి కమల కాంతులు ,కౌస్తు భ మణి దీప్తు లు ,నీ శరీర కాంతితో
కూడిన వక్షః స్థ లం అక్కడ ఉన్న శ్రీ వత్సం అనే పుట్టు మచ్చ తో కలిసి అది ప్రక్రు తి
యొక్క సత్వ రజో తమోగుణాలతో ఆవరింప బడి నట్లు గా శోభిస్తో ంది .
‘’శ్రీ వత్స సంస్థా న మయ మనంతే చ సమాశ్రితం –ప్రధానం బుద్ధి రూప్యాస్తే గదః రూపేణ
మాధవే ‘’
అంటే అది వక్షస్సు కుడి వైపు బిల్వ రూపం లో ఉంటుంది .హరివంశ మహా పురాణం లో
–‘’శ్రీ వత్సే నోరసి శ్రీమాన్ రోమ జాలేన రాజతే ‘’అని ఉంది .రోమాల ఆవర్త ం అంటే రోమాల
సుడి అని అర్ధం చేసుకోవాలి .వామన పురాణం –‘’అదొ క భూషణ విశేషమని చెప్పింది
.అందులోని ‘’విష్ణు పంజర స్తో త్రం ‘’లో –‘’వైజయంతీం ప్రగ్రు హ్యాథ శ్రీ వత్సం కంఠ భూషణం
–వాయవ్యాం రక్షమాం దేవ అశ్వ శీర్ష నమోస్తు తే ‘’అని ఉన్నది .
మరో శ్లో కం లో స్వామి చేతి కంకణం నుండి ప్రభవించే పల్ల వ రాగం లాలన తో కలిసి
గర్వించి సూర్యుడిని కూడా దిక్కరిస్తో ంది అంటాడు దీక్షితకవి
మాణిక్యం పద్మరాగం ,కురువిందం ,సౌగంధికం ,నీల గ౦ధీ అని నాలుగు రకాలు .వీటిలో
కూడా నాలుగు వర్ణా లున్నాయి అని రత్న శాస్త ం్ర చెప్పింది .వీటి రంగులు ఎరుపు మిక్కిలి
ఎరుపు ,పసుపు నీలం అని వివరించింది .కురు వి౦దానికే పల్ల వ రాగం అనే పేరుంది
.’’ప్రచక్రమే పల్ల వ రాగ తామ్రా ’’అని కాళిదాసమహా కవి చెప్పాడు .దీనికి రాసిన వ్యాఖ్యలో
పల్ల వ రాగం ఒక రత్న విశేషం అని చెప్పారు .
సవిత్రు డు అంటే సూర్యుడు ,తండ్రి అనీ రెండు అర్ధా లున్నాయి .పల్ల వ శబ్దా నికి విటుడు
అనే అర్ధమూ ఉంది .అంటే ఏది చేయదగినదో ఏదికాదో తెలియని వాడని అర్ధం .విటుడు
తండ్రిని దిక్కరించినట్లు పల్ల వ రాగమణిసూర్యుడిని తిరస్కరిస్తో ంది అని భావం .
‘’ఆబాతి దేవ విధృత స్త వ సవ్య పాణౌ –అంతర్బహిశ్చ శుచి రచ్యుత పంచ జన్యః
అంతే వమన్నివ గలస్య గురో రభీర – ద్వాన క్రియోప నిష దధ్యయ నారద మేషః ‘’
‘’అచ్యుతా !నీ ఎడమ చేతి లో ఉన్న పాంచ జన్య శంఖం లోపలా బయటా ,ఉచ్చ్శ్రై స్రవం తో
ఉపనిషత్తు లను పఠించ టానికి ,నాదం అనే ఉపనిషత్తు ను నేర్చుకోవటానికి నీ కంఠ
సమీపం లో శిష్యుని మాదిరిగా కనిపిస్తో ంది .
బ్రహ్మాండ పురాణం లో ఎవరు భక్తు లకు ఇష్టు లు అనే వివాదం లక్ష్మీ సరస్వతుల మధ్య
జరిగిందనీ బ్రహ్మను తేల్చి చెప్పమని కోరితే లక్ష్మీ దేవే అని చెప్పాడని ,సరస్వతికి కోపం
వచ్చిందని ,ఆ కోపం వరద రాజ స్వామి కౌమోదకి గద లాగా ఉందని చమత్కరించాడు
దీక్షితులు .కౌమోదకి పచ్చగా ఉంటుంది అన్నది ‘’ప్రపంచ సారం ‘’-‘’చక్రం ,శంఖం
గదాంబుజ కౌస్తు భ ముసలాః-స ఖడ్గ వనమాలాః రక్తా చ్చ పీత కనక శ్యామల కృష్ణ ద్యుశుక్ల
భాసః స్యుహుః’’
స్వామీ !అభయ ముద్ర లాగా వరద ముద్రను నువ్వు ఎందుకు ధరించలేదు అనే ప్రశ్న
ఉంది .అసలు నీ పేరే వరదుడు.కనుక వేరుగా వరముద్ర ఎందుకు ?ప్రత్యక్షంగా
కనిపిస్తు ంటే మళ్ళీ అనుమాన ప్రమాణం ఎందుకు ?వామన పురాణం లో వరద రాజ
వ్యుత్పత్తి ఉన్నది –కోరిన కోర్కెలు తీర్చేవాడూ ,బాధలు పో గొట్టేవాడు కనుక వరద రాజు
అయ్యాడని ఉంది –
‘అభి గమ్యోవై వరం దత్తే ప్రణతార్తివినాశినః –ఆఖ్యాం వరద రాజేతి యయౌ నిత్యం
క్రు తార్ధయన్ ‘’
వరద అనే పదం తోనే స్వామి తత్త ్వం బో ధ పడుతుంది వేదమే’’రసో వై సహః రాసగ్గ ం
హ్యేవాయంలబ్ధ్వా నందీభవతి ‘’అని ప్రతిపాదించింది .
ఇంకో శ్లో కం లో ‘’ఉపేంద్రా !నీ ముఖార వింద శోభను గ్రహించాలనే లోభ గుణం వలన
చంద్రు డు ,కృష్ణ పక్షం శుక్ల పక్షం అనే మిష తో నీ దేవ మందిరం చుట్టూ చాంద్రా యణ
వ్రతం ఆచరిస్తూ నీ కాంతిని తాగటానికా అన్నట్లు న్నాడు ‘’అన్నాడు .
వాస్త వానికి సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు .అది మేరు పర్వతం
కాదని దేవ మందిరం అనీ కవి చమత్కరిస్తు న్నాడు.శుక్ల పక్షం లో పాడ్యమి నుంచి పౌర్ణమి
వరకు రోజుకు ఒక ముద్ద పెంచుతూ పౌర్ణమినాడు 15 ముద్ద లు తినటం కృష్ణ పక్షం లో
తగ్గించుకొంటూ పో వటం గా చేసే వ్రతాన్ని చాంద్రా యణ వ్రతం అంటారు .చంద్ర కళల వృద్ది
క్షయాలను బట్టి చంద్రు డు కూడా ఇలా వ్రతం చేస్తు న్నాడు అంటాడు కవి .
సశేషం
91 వ శ్లో కం లో దీక్షితులు –
‘’ఆమోద కాంతి భ్రు దహర్నిశమేక రూపం –ఆ సేవితం ద్విజ గణైః దివిషత్ గుణైశ్చ
అ౦కాదిరూఢ సహజశ్రీ ముఖం త్వదీయం –శంకామహే వరద సంహతమబ్జ యుగ్మం ‘’
వరదా !నీ ముఖం లో పరస్పర విరుద్ధ గుణాలున్న చంద్రు డు ,కమలం ఒకే చోట కలసి
ఉన్నట్లు ఉంటుంది .కమలం లో కేవలం సుగంధం ఉంటుంది .చంద్రు నిలో కాంతి మాత్రమే
ఉంటుంది .కాని నీ మోములో కాంతి సుగంధం రెండూ కలిసి ఉంటాయి. ఇది పరమాశ్చర్య
కర విషయం .కమలం పగలే వికసిస్తే చంద్రు డు రాత్రిమాత్రమే ప్రకాశిస్తా డు .కానీ స్వామీ
నువ్వు మాత్రం రాత్రీ ,పగలు అనే తేడా లేకుండా ప్రకాశిస్తా వు .కమలాన్ని ద్విజులు అంటే
పక్షులే కోరుకొంటాయి .కాని నిన్ను ద్విజులు అంటే బ్రా హ్మణులు దేవతలు కూడా
కోరుకొంటారు .
అ౦కాది రూఢసహజశ్రీ అంటే –అధిరోహించిన లక్ష్మి కలది అని అర్ధం .లక్ష్మి సహో దరుడే
చంద్రు డు .కాని నీముఖం ఎలాంటి గుర్తు లతో గుర్తి౦చాల్సిన అవసరమే లేదు .దానికి
సహజ కాంతి ఉంది .
మరో శ్లో కం లో వరద రాజ స్వామి నిస్శ్వాసం నుండి వేద విద్య వెలువడిందని ఆయన
ముఖార వింద౦ లో ఉన్న సరస్వతి దాన్ని గ్రహిస్తో ందనీ అంటాడు .విద్యారణ్య స్వామి వేద
భాష్య భూమిక లో ‘’యశ్య నిఃశ్వసితం వేదాః,అస్య మహతో భూతస్యనిఃశ్వసితమే
తధ్యద్రు గ్వేదో యజుర్వేదః సామవేదః ‘’అనే మంత్రా న్ని పేర్కొన్నారు .
102 వ శ్లో కం లో –
శ్రు త్యంత భాసిని మదావల శైల నాద –త్వల్లో చనే త్వయి చ భాతి నమే విశేషః ‘’
‘’హే హస్తి చలవాసా వరదా !ఎర్రని ,తెల్లని ,నల్ల ని గుణాలతో కూడిన ప్రకృతిని మత్స్యాకారం
తో కర్ణా ంతం వరకు వ్యాపించిన నీ నేత్రా లలో స్వీకరించావు .అయితే నీ నేత్రా లకూ నీకు
భేదమే లేదు. నేత్రా లు త్రివర్ణా త్మకాలు అంటే తెలుపు ,ఎరుపు జీర ,నలుపు రంగులతో
ఉంటాయి .సాంఖ్యులు చెప్పిన ప్రకృతి,సత్వ ,రాజస్త మస్సులతో అంటే మూడు రంగులు
లేక గుణాలతో ఉంటుంది .సాంఖ్యుల ప్రకృతికి వేదాంతుల మాయ కు భేదమే లేదు
..ఈవిషయాన్ని ‘’అజామేకాం లోహిత శుక్ల క్రిష్ణా ౦ ‘’మంత్రమే వివరించింది .అలాంటి ప్రకృతే
నిన్ను ఆశ్రయించుకొని ఉందికదా ,నేత్రా లూ నీలోనే ఉన్నాయి ,ప్రకృతి లేక మాయ నిన్నే
ఆశ్రయించి ఉంటుంది .ఆప్రరుతి లక్షణాలు నీ కళ్ళల్లో ఉన్నాయి .శ్రు త్యంతం అంటే
వేదాంతం .మీన రూపం అంటే మత్స్యావ తారం .
తరువాత శ్లో కం లో ‘ప్రజాపతి నిన్ను దర్శించి ముక్తు డయ్యాడు.అందుకని మరో సృష్టి
కర్త అవసరమయ్యాడు .అతన్ని సృష్టించే శ్రమ లో ఉన్న నీ ఫాల భాగం పై స్వేద
జలకణాలా అన్నట్లు కిరీటం దగ్గ రున్న ముత్యాలు శోభిస్తు న్నాయి ‘’అన్నాడు .
అశ్వమేధ యాగం చేస్తే వచ్చే ప్రమోషన్ ప్రజాపతి పదవి .ఉన్న ప్రజాపతి మోక్షం
పొ ందాడు వరద రాజ దర్శనం తో .ఇప్పుడు ఆ పో స్ట్ ఖాళీ గా ఉంది .ఆపదవిని
భర్తీచస
ే ేపనిలో పడ్డా డు .అందుకే చెమటలు కారుస్తు న్నాడు .భగవంతుని లలాట స్వేద
జలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉత్పత్తి జరిగిందని ‘’మహో పనిషత్ ‘’తెలియ జేసింది –
చివరిది అయిన 105 వశ్లో కం లో అప్పయ్య దీక్షితార్ వరదుని అమృత రూపం నిరంతరం
స్పురించాలని కోరుకున్నాడు
‘’ఆపాద మాచికుర భార మశేష మంగ –మానంద బృంద లసితం సద్రు శామ సీమం
ఇతి శ్రీమత్ భారద్వాజ కుల జలధి కౌస్తు భ –శ్రీమత్ అద్వైత విద్యాచార్య శ్రీ విశ్వజిత్
యాజి శ్రీ రంగ రాజాధ్వరి వర సూనునా –శ్రీమదప్పయ దీక్షితేన కృతం వరజ రాజ స్త వ
వివరణం సంపూర్ణం .’’
‘కా౦చిత్ కాంచన గౌరా౦గీం వీక్ష్య సాక్షాదివశ్రియం –వరద స్సంశయా పన్నో వక్షః స్థ ల
మవైక్షత ‘’ అంటే
‘’లక్ష్మీ దేవిలాగా ఉన్న అనంత సౌందర్య రాశిని అయిన ఈమెను చూసి తన వక్షస్థ లం పై
లక్ష్మీదేవి ఉందొ లేదో అని కంగారు పడి వరదయ్య తన వక్షస్థ లాన్ని తడుముకొన్నాడట
‘’.ఈ శ్లో కం తోనే తాత అచ్చాన్ దీక్షితులు ఒక్కసారిగా ‘’వక్షస్థ లాచార్యుడు ‘’అయిపో యాడు
.ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తు ందో లేదో కని ఒక శ్లో కం ఈయన పేరునే మార్చేసి రికార్డ్
సృష్టించింది .
అప్పయ తాత గారికి ఇద్ద రు భార్యలని ఒకామె వైష్ణవ సాంప్రదాయానికి రెండవ ఆమె శైవ
సాంప్రదాయానికి చెందినదని తెలుస్తో ంది .వైష్ణవ సాంప్రదాయపు ఆమె పేరు’’
తోతరాంబ’’,అని ఆమెకు నలుగురు కొడుకులని ,పెద్ద కొడుకు రంగ రాజాధ్వరి అని
అంటారు .ఈయన తండ్రిలాగానే యాగాలు చేశాడు .అందులో ‘’విశ్వజిద్యాగం ‘’చేసి కీర్తి
పొ ందాడు ‘’అద్వైత విద్యా ముకురం ‘’అనే గ్రంధాన్ని ,’’వివరణ దర్పణం ‘’మొదలైన
గ్రంధాలను రాసిన మహా మనీషి ఈయన జ్యేష్ట కుమారుడే మన అప్పయ దీక్షితులు
.భారద్వాజ గోత్రీకుడు ,’’శ్రీ కంఠమత స్థా పనా చార్య ‘’,చతురధిక ప్రబంధశత నిర్వాహకః ‘’
‘’,మహా వ్రత యాజీ ‘’బిరుదులు పొ ందాడు .కాలం 16 వ శతాబ్ద ం లో చాలాభాగం ,17 వ
శతాబ్ది లో కొంత భాగం లో జీవించాడు .మొత్త ం మీద 104 గ్రంధాలు రాశాడు .వాటిపేర్లను
తానే పట్టికగా ఇచ్చాడు వాటిలో చాలా వాటికి వ్యాఖ్యానాలూ తానే రాశాడు .విద్యా రణ్య
స్వామి తర్వాత అంతటి పక్ష పాత రహిత బుద్ధి ఉన్న మహా విద్వాంసుడు దీక్షితులు
..’’సర్వ దర్శన సారం ‘’ఆయన సర్వమత సమదృష్టికి గొప్ప ఉదాహరణ .చిన
బొ మ్మనాయక రాజు అప్పయ దీక్షితులకు స్వర్ణా భి షేకం చేశాడు .
ఆధారం –అప్పయ దీక్షిత కృత వరద రాజ స్త వం –వ్యాఖ్యానం –శ్రీ దేవర కొండ శేషగిరి
రావు .
అని ప్రశ్నించి డా .ఇరివెంటి కృష్ణ మూర్తి చక్కని సమాధానాలు చెప్పారు .భారత దేశం లో
‘’చప్పన్న ‘’అంటే 56 రాజ్యాలు౦డేవి .అన్నీ స్వతంత్ర రాజ్యాలే .సర్వ సత్తా క అధికారం
కలిగినవే ..కాని సాంస్కృతిక పరంగా భారతీయ ప్రజలను ఈ 56 ప్రభుత్వాలు విడగొట్ట లేక
పో యాయి .భారతీయుడు తనది ఫలానా రాష్ట ం్ర అని గర్వ పడడు.ఏ శుభకార్యం చేసినా ఆ
ఊరిలోని నీటినే కలశం లో పో సి దేశం లోని పవిత్ర నదులన్నీ ఆ నీటిలోనే ఉన్నాయని
ఆవాహన చేసి గర్విస్తా డు .జంబూద్వీపే భారత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ లేక ఉత్త ర
దిగ్భాగే శ్రీశైలానికి లేక హిమవత్పర్వతానికి ఏ దిక్కున ఉన్నాడో ,ఏ పవిత్ర నదీమ తల్లు ల
మధ్య ఉన్నాడో చెప్పుకొని పులకించి పో తాడు .తన సాంస్కృతిక జీవనం లో రాజకీయానికి
స్థా నం కలిపించడు.అదీ అనాదిగా వస్తు న్నా మన సంప్రదాయం .
భారత స్వాతంత్ర్య సమార యోధుడు మేధావి ,మహా మనీషి ,అపర చాణక్యుడు రాజాజీ
భారతీయ ఆత్మను అర్ధం చేసుకోవాలంటే రామాయణ భారతాలను మనం చదివి
తీరాల్సిందే అని నిర్మొహమాటం గా స్పష్ట ంగా చెప్పాడు .దార్శనికుడు రాజకీయ వేత్త
పండిత నెహ్రూ రామాయణ భారతాలు భారతీయ సంప్రదాయ విజ్ఞా న సర్వస్వాలని
,భారతీయులను ఏక సూత్రం తో కలిపే సందేశ కావ్యాలని ,భారతీయ తత్వ చింతనకు
బహుముఖీన విజ్ఞా నానికి ప్రతీకలు అన్నాడు .మహాత్ములందరూ వీటి ప్రేరణతో
ఉద్దీప్తు లైనవారే నని మనం మరచిపో రాదు .జాతి పిత మహాత్మా గాంధీజీ ‘’గీత నా తల్లి
‘’అన్నాడు భగవద్గీతపై తనకున్న అపార నమ్మకం తో .
సశేషం
8 రామాయణ రామణీయకం
విజయవాడ ‘’రస భారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’లో ఆచార్య దివాకర్ల వేంకటావధాని
గారు రాసిన దానిలో వివరించిన రామాయణ రామణీయక విశేషాలను తెలుసుకొందాం
.వాల్మీకి మహా కవి అవతరించాకనే’’ కవి ‘’అనే ఏకవచనం వచ్చింది .వ్యాస మహర్షి తో
కలిపితే ‘’కవయః ‘’అనే ద్వివచన మేర్పడింది .దండీ కాళిదాసాదులవలన
బహువచనమేర్పడింది . వాల్మీకి ‘’వేదార్ధ ఉప బృంహితార్ధం ‘’అంటే జగద్ధిత
కాంక్షతోశ్రీమద్రా మాయణం రచించాడు .ఆ తర్వాత అనేకమందికవులు రామాయణం
రాశారు. ఎవరి కోరిక వారిది .అనర్ఘ రాఘవ కర్త బాల మురారి శ్రీరాముని గుణ గణాలు
మరో నాయకుని లో లేనందువలన రాశానన్నాడు –‘’యది క్షుణ్ణ ం పూర్వైః ఇతి జహతి
రామస్య భరితం –గుణై రేతావద్భిః జగతి పునరన్యోజయతికః ‘’.అలాగే జయ దేవ మహాకవి
ప్రసన్న యాదవ నాటకం లో ‘’రాముడిని వదలి వేరే నాయకుడి ని ఎలా ఎంచుకోను ?
తెలుగులో కంకంటి పాపరాజ కవి –
‘’మానుగకర్మ భూమి పయి మానవ జన్మము నెత్తి నిర్మల –జ్ఞా నము గాంచి మానవుడు
చారుకవిత్వము నేర్చి ‘’జానకీ
జాని ‘’కదల్ రచింపక అసత్ కద లెన్నోరచించే నేనియున్ –వాని కవిత్వ మేటికి ,వాని
వివేక మహత్వ మేటికన్
ి ?’’అని ప్రశ్నించాడు .భోజరాజు ‘’చంపూ రామాయణం ‘’లో
గంగను భూమి పైకి భగీరధుడు తెచ్చాడని ,అది భగీరధ గంగ అని పితృ దేవతలకు
గంగోదకం తో తర్పణం చేయని వాడు ఉంటాడా ?అన్నాడు .అంటే అది జాతీయ సంపద
అయింది అలాగే రామాయణం కూడా .వ్యవహార నేతృత్వం రామాయణం లోనే ఉంది .’’ఒక
పిల్లా డిని రామాయణం నేర్పి అడవి లో వదిలిపెడితే ,20 ఏళ్ళకు సామాన్య నాగారికుడికంటే
ఎంతో గొప్పగా వ్యవహరిస్తా డు ‘’అని ఒక పాశ్చాత్య పండితుడు అన్నాడు ..రామాయణం
గొప్ప తనానికి సుందర కాండ ఒక కారణం .’’సుం’’అంటే శోకాన్ని ‘’దర’’అంటే
ఖండించేవాడు అంటే హనుమంతుడు .సీత శోకాన్ని శ్రీరాముని శోకాన్ని సుందర కాండలో
తీర్చిన వాడు శ్రీ ఆంజనేయ స్వామి .పద్మ పురాణం లో శివుడు పార్వతికి హనుమ
వైభవాన్ని బో ధిస్తూ ‘’మదంశజో,మహాభాగో ,మహా భుజ పరాక్రమః సుభాగః సున్ద రః
శ్రీమాన్ భక్త రక్షణ పరాయణః’’అని కీర్తించాడు .హనుమ భుజ వివేక పరాక్రమ వర్ణనలు
ఉండటం వలన సుందరమైనది .అందువల్ల ఈకాండ చేత రామాయణ ప్రా శస్త ్యం హెచ్చింది
అన్నారు .
తనతో పాటు శ్రీరాముని యాగ రక్షణార్ధం తీసుకు వెళ్లి ఆయనను ‘’కౌసల్యా సుప్రజా రామా
‘’అనే శ్లో కం తో నిద్ర లేపాడు ఇదే సాహిత్యలోకం లో మొదటి సుప్రభాతంగా రికార్డ్
సృష్టించింది .సీతాపహరణం లేకపో తె రామాయణం ద్రౌ పదీ వస్త్రా పహరణం లేక పొ తే
భారతం లేవు .రామాయణం నాయక ,నాయిక ,ప్రతి నాయక అంటే 3 పేర్లతో పిలవబడటం
విశేషం . ‘’కావ్యం’’ రామాయణం’’ క్రు త్స్హ్నం’’ సీతాయాశ్చరితం’’ మహాత్ –‘’పౌలస్త ్య వధం’’
‘’ .వాల్మీకి సామాన్య కవికాడు .దర్శన వర్ణనం ఉన్న కవి .తమసానది ని వర్ణిస్తూ వాల్మీకి
–‘’ఆకర్దమ మిదం తీర్ధం భరద్వాజ నిశామయి-రమణీయం ప్రసన్నాంబుసన్మనుష్య మనో
యధా’’-సత్పురుషుని మనసులాగా తమసానది ఉన్నది .’’
‘’ప్రభు మేని పైగాలి పై వచ్చినంతనే ,పాషాణ మొకటికి స్పర్శ వచ్చే –ప్రభు కాలి సవ్వడి
ప్రా ంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు మొలిచే
ప్రభు మేని నెత్తా వి పరిమళించిన చోట ఆశ్మంబు ఘ్రా ణే౦ద్రియంబు నొందే-ప్రభు నీల రత్న
తోరణ మంజులాంగంబు కాన వచ్చినంతనే కనులు వచ్చే
సీత పూజడ వెన్నుగ శిరసు వంచే –చెరకు గడవోలె నడిమికి విరిగే ధనువు ‘’
శబరితో రాముడు సరదాగా చలాకీగా మాట్లా డితే ఆమె తగిన సమాధానాలే చెప్పింది
విశ్వనాధ శబరీ .’’ఏమిటమ్మా నీ జుట్టు ముగ్గు బుట్ట య్యంది.’’అన్నాడు .దానికి శబరీ
‘’ప్రభు నీ ఆత్మ వాకిట రంగ వల్లి దిద్దు టకు ఇంత పండినది ‘’అన్నది .’’ఎంతో తపించి నీ
ఆయువంత ఏర్చి ఇట్లు ఏకైతివి ?’’అని గడుసుగా అడిగితె ‘’ప్రభువ స్నేహంబు (నెయ్యి
)చేత,ఆర్ద్రంబు చేసి (తడిపి )ఇంత వత్తి గనన్ను వెల్గి ౦చవే ‘’అని బదులిచ్చింది .పరవశించిన
‘’రామ సామి ‘’శబరికి మోక్షం ప్రసాదించాడు .’’తవ ప్రసాదాత్ గచ్చామి ‘’అంటూ శబరీ
పరమపదం చేరింది .అలాగే జటాయువుకూ ‘’గచ్చ లోకానుత్త మన్ ‘’అని భగవంతునిగా
దర్శనం ప్రసాదించాడు .వాల్మీకి వర్ణనారీతి నిరుపమానం .’’అహో రాగ వతీ సంధ్యా జాహితి
స్వయ మంబరం ‘’శ్లో కం లో నాయకా నాయికల వర్ణనను సంధ్యా వర్ణనలో కలిపేశాడు
.ఇలా ఎన్నైనా చెప్పవచ్చు .అందుకే గిరులు తరులు ఉన్నంత వరకు రామాయణ కద
ఉంటుంది అంటాడు మహర్షికవి వాల్మీకి .అందుకే విశ్వనాధ ‘’ఎన్ని జన్మలైనా వాల్మీకి
ఋణం మనం తీర్చుకోలేము ‘’అన్నాడు .వాల్మీకి ఆది కవి .నాటికీ నేటికీ ఆయన్ను
మించినవారు లేనేలేరు అన్నారు ఆచార్య దివాకర్ల వేంకటావాధాని గారు .
సశేషం
ద్రౌ పది జననం అగ్ని కుండం లో జరిగింది .ఆమె స్వర్గ లక్ష్మి .పాండవులు అయిదుగురూ
ఇంద్రు లు .ఆమె సామాన్య మానవ స్త్రీ కాదు .అయిదుగురు భర్త లకు ఒక్కటే భార్య అవటం
ఆనాడు సామాన్య లోక ధర్మం కూడా కాదు .విశేష ధర్మాన్ని బట్టే ఆమెను అయిదుగురు
పాండవులు భార్యను చేసుకొన్నారు .ద్రు పద రాజ కొలువులో అర్జు నుడు బ్రా హ్మణ వేషం
లో మత్స్య యంత్రా న్ని ఛేదింఛి ద్రౌ పదిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు .రాజాహ్వానం తో
ద్రో పదితో సహా పాండవులు రాజాస్థా నానికి చేరారు .భోజనాదులైపో యే దాకా పాండవులు
బ్రా హ్మణులా క్షత్రియులా అనే నిర్ణయం జరగ లేదు .ద్రు పదుడు ధర్మ రాజును –‘’కదం జా
నీమ భవతః క్షత్రియాన్ ,బ్రా హ్మణానుత –బ్రవీతునో భవాన్ సత్యం సందేహో హ్యత్రనో
మహాన్ ‘’అని అడిగాడు ‘’స్వామీ !మేము మిమ్మల్ని క్షత్రియులు అనుకోవాలా ?
బ్రా హ్మణులు అనుకోవాలా ?నిజం చెప్పి సందేహాన్ని తీర్చండి ‘’దీనికి ధర్మ రాజు తాము
పాండురాజు కు మారులమని సుక్షత్రియులమైన పాండవులమని తేల్చి చెప్పాడు
.సందేహం తీరిన రాజు ద్రౌ పదిని అర్జు నున కిచ్చి వివాహం చేస్తా నని ,దానికి శుభ
ముహూర్త నిర్ణయం చేయిస్తా నని అన్నాడు .ఇప్పటి వరకు కుల ధర్మాన్ని పాటించటం
జరిగింది అంటే అర్జు నునికే ద్రౌ పదినిచ్చి అ నాటి లోకాచారం ప్రా కారం పెళ్లి చేసే ప్రయత్నం
చేశాడు రాజు .వెంటనే ధర్మ రాజు ‘’నాకూ పెళ్లి కావాల్సి ఉంది ‘’అన్నాడు .’’దానికేం నీకు
ఇష్ట మైతే నీకైనా నా కూతుర్నిస్తా ను ‘’అన్నాడు .మళ్ళీ ధర్మ రాజు ‘’సర్వేశామ్మహిషీ రాజన్
ద్రౌ పది నో భవిష్యతి ‘’అని బాంబు పేల్చాడు .అంటే మా అన్న దమ్ములైదుగురకు ద్రౌ పది
భార్య కాగలదు అన్నాడు .నిజంగా అది సామాన్య ధర్మమే అయితే ద్రు పదుడు ఏమనాలి ?
సరే అలాగే చేద్దా ం అనాలి మరి అలా అనలేదాయన –‘’
‘’ఏకస్య బహ్వ్యో విహితా మనుష్యః కురునంద –నై కస్యా బహువ్య పుంసః శ్రూ యంతే
బహువ్య క్వచిత్
లోక వేద విరుద్ధ ం త్వం నా ధర్మం ధర్మ విచ్చుచిః-కర్తు మర్హసి కౌన్తేయ కస్మాత్తే బుద్ధి
రీద్రు శీ’’అన్నాడు . అంటే ‘’లోకం లో ఒక మగవాడికి అనేక మంది భార్యలు ఉండటం
సహజం .ఒక స్త్రీకి బహు భర్త లు ఉండటం ఎక్కడా చూడలేదు ‘’అని అర్ధం .ఇందులో
వ్యాసులవారు వాడిన ‘’పుంసః ‘’అనే పదానికి నీల కంఠ వ్యాఖ్యలో ‘’వేద కర్తు ః
పరమాత్మానః సకాశాత్ న శ్రూ యంతే’’అని ఉన్నది అంటే లోకం లో లేదు వేదం లో కూడా
ఈ ఆచారం లేదు .ధర్మాత్ముడవైన నువ్వు ఇలాంటి అధర్మానికి ఎందుకు
పాల్పడుతున్నావు?అని అడిగాడు .కనుక ఆకాలం లో లోక ధర్మాన్ని వేదో క్త ధర్మాన్నీ
రెండిటినీ పాటించారు అని తెలుసుకోవాలి .దీనికి ధర్మ రాజు సమాధానం –
‘’సూక్ష్మో ధర్మో మహా రాజ నాస్య విద్మో వయం గతిం –పూర్వేషామాను పూర్వ్యేణ యాతమ్
వర్త్మాను యామహే
నమే వాగనృతం ప్రా హనా ధర్మే దీయతే మతిః-ఏవం చైవ వదత్యం చామమచైతన్య నోగతం
‘’అని బదులిచ్చాడు దీని భావం –ద్రు పద మారాజా !ఇది స్థూ ల దృష్టికి గోచరించని ధర్మ
సూక్ష్మం .ఈఆచారం వేదం లో ఉంది .ప్రచత
ే సనులను ఇలాగే చేసుకొన్నారు.నానోట
అసత్యం రాదు .ఇది ధర్మమే ‘’అని నొక్కి వక్కాణించాడు .ఇంతలో వ్యాసభగవానుడు
ప్రత్యక్షమైనాడు .ఇప్పుడు బంతి ఆయన కోర్టు లో ఉంది .ఆయన ద్రు పద మహా రాజుకు
దివ్య ద్రు ష్టి నిచ్చి చూడమన్నాడు .పాండవులు అయిదుగురు ఇంద్రు లే అని ద్రౌ పది స్వర్గ
లక్ష్మి అని చూపించి దుష్ట సంహారం కోసం అవతరించిన’’ దుర్గా దేవి’’యే ద్రౌ పది అని
తెలియ జెప్పి ,రాజును ఒప్పించి పాండవులు అయిదుగురకు ద్రౌ పదినిచ్చి దగ్గ రుండి
వివాహం జరిపించాడు .ఇదే భారతం లోని సూక్ష్మాతి సూక్ష్మ ధర్మం .
జూదం లో ఓడిపో యిన పాండవులున్న కురు సభలోకి దుశ్శాసనుడు ద్రౌ పదిని
ఈడ్చుకు వచ్చాడు అక్కడున్న భీష్మ ద్రో ణాది పెద్దలన్ద ర్నీ నిలదీసింది ద్రౌ పది అది న్యాయం
ధర్మమేనా అని .అప్పుడు భీష్మ పితామహుడు ‘’ధర్మ నిర్నయానికోసంనేనిప్పుడు
స్పష్ట ంగా చెప్ప కూడదు –‘’సూక్ష్మత్వాద్గ హనత్వాచ కార్యస్యాన్యచ గౌరవాత్ ‘’అన్నాడు
.తెలుగు భారతం లో భీష్ముడు కురుసభలో మాట్లా డినట్లు కనిపించదు .సంస్కృత భారతం
లో రెండు సార్లు పితామహుడు మాట్లా డినట్లు ఉన్నది .మరోసూక్ష్మ ధర్మాన్ని గురించి
తెలుసుకొందాం .అర్జు నుడి గా౦డీవాన్ని ఇతరులకు ఇవ్వమని అతనితో ఎవరైనా అంటే
వాడి గొంతుక కోస్తా నని కిరీటి ప్రతిజ్న చేశాడు .యుద్ధ ం లో ధర్మ రాజే ఈమాట అన్నాడు .
అన్నను చంపే ప్రయత్నం చేస్తు న్నాడు ఫల్గు ణుడు .అన్నను చంపటం హింస శపథం
నేరవేర్చుకోక పో వటం ఆసత్య దో షం .ఈ రెండు ధర్మ సంకటాల మధ్యా పాండవ
మధ్యముడు ఇరుక్కుపో యాడు .అపాయాలకు చక్రం అడ్డ ం వేసే కృష్ణు డు ఉపాయంగా
ధర్మ రాజును పార్దు నితో తిట్టించి ,అనృత దో షాన్నుంచి ,భ్రా త్రు హింస నుంచి కాపాడాడు
.సత్య వ్రత పాలన కంటే అహింసా వ్రత పాలన శ్రేష్టం ఇదే ధర్మ సూక్ష్మం .ఇది శాస్త ్ర
విషయం. వ్యక్తి హృదయం కాదు .శాస్త ్ర హృదయం తెలిసిన శ్రీ కృష్ణు డు చేసిన మహత్త ర
కార్యం .భారత యుద్ధ ం పాండవుల రాజ ధర్మం పైనే ఆధార పడింది కాని రాజ్య కాంక్ష
మీద కాదు అంటారు శ్రీ నండూరు వారు .
భారతం లో వ్యాసభగవానుడు చెప్పని రాజ నీతి లేదు .నీతి వేరు ధర్మం వేరు . నీతిఅనే
పదం ధర్మం అనే అర్ధా న్ని ఇవ్వదు .ధర్మం అంటే శాసనం .భారతం లో దుర్మార్గు ల
నీతికూడా ఉంది .ధర్మాపన్న నీతిని బో ధించింది .భారతం లో ఉన్న కఠోర నీతియే ఈ నాటి
దుండగుల నీతి .విదురనీతి ధర్మ విశిష్ట మన
ై నీతి .ధర్మ విశిష్ట మైన నీతిని పాండవులు
అనుసరించారు .అర్ధ పురుషార్ధ ప్రధానమైన నీతిని దుర్యోధనాదులు అనుసరించారు .ఈ
రెండూ అనాదివే .వ్యాసుడు భారతం లో కౌరవ పాండవులను రెండు వృక్షాలతో పో ల్చి
చెప్పాడు ‘’దుర్యోధనో మన్యుమయో మహా ద్రు మః ‘’అంటే కౌరవ వృక్షానికి బీజం తన బుద్ధి
మాత్రమే ప్రధానం గా చేసుకొన్న ద్రు త రాస్ట్రు డు అన్నాడు మరి ధర్మ రాజు సంగతి
–‘’ధర్మ మయో మహాద్రు మః ‘’అన్నాడు .అనగా ‘’యుధిష్టిరుడు అనే ధర్మ వృక్షానికి
వేదాలు ,శ్రీ కృష్ణు డు బీజాలు ‘’అన్నాడు .నన్నయ భట్టు ఈ శ్లో కాన్ని అనువదించాడు .వేద
శాస్త ్ర విధులు తాత్కాలికాలే కాని సార్వకాలికాలు గా ఆచరణ యోగ్యం కాదని భావించి
నన్నయ్య వీటిని తెనిగించలేదు .తిక్కన పూర్వ ,ఉత్త ర మీమాంసా శాస్త్రా లను రెండిటినీ
భారతం లో చక్కగా వ్యాఖ్యానించాడు .’’మన రాజకీయ నాయకులు –(వీరికే నండూరు
వారు’’ దేశోద్ధా రకులు ‘’అని ముద్దు పేరు పెట్టా రు )మహా భారత శాంతి పర్వాన్ని చదివి
ప్రజాస్వామ్యాన్ని గురించి తెలుసుకొని ప్రజా పాలన చేయాలి ‘’అనిఆర్ష ధర్మ ప్రబో ధక శ్రీ
నండూరు సుబ్రహ్మణ్య శర్మ గారు హితవు చెప్పారు .
సశేషం
10 భాగవత పరమార్ధం
ఆచార్య శ్రీ గంటి సో మయాజి గారి దర్శకత్వం లో ‘’తెనుగు వ్యాకరణ వికాసం ‘’పై పరిశోధన
చేసి పి.హెచ్ .డి.పొ ంది ,ఆచార్య నాగార్జు న విశ్వ విద్యాలయం లో తెలుగు ప్రొ ఫెసర్ గాను
,ప్రా చ్యభాషా విభాగాలకు అధ్యక్షులుగాను పని చేసి,యుగపురుషుడు ,విశ్వకవి గద్య
రచనలు ,కుమారాంజలి ,సత్యం శివం సుందరం మొదలైన పద్య రచనలు ,మా నిషాదం
వంటినాటికలు ,కాళిదాసకవిత వంటి విమర్శన గ్రంధాలు రచించి ,యూని వర్సిటి గ్రా ంట్స్
కమీషన్ చే జాతీయోపన్యాసకులుగా గౌరవి౦పబడి ,యావద్భారత దేశం పర్య టించి ఢిల్లీ
బెనారస్ ,బెంగుళూర్ అన్నామలై మున్నగు విశ్వ విద్యాలయాలలో వివిధ విషయాలపై
ఉపన్యాసాలిచ్చి ప్రభావితం చేసన
ి ఆచార్య బొ డ్డు పల్లి పురుషో త్త ం గారు విజయవాడ
‘’రసభారతి ‘’వారి ‘’పీయూష లహరి ‘’కోసం రాసిన పో తన భాగవత విశేషాలలో నుంచి
కొన్ని విషయాలను గూర్చి తెలుసుకొందాం .
గాంధీ మహాత్ముడు ఆంగ్ల భాష ను వాడటం చేత ఆ భాషకు ఎంతో గౌరవం కలిగింది
అని విశ్వనాధ గాంధీ మరణం పై ‘’మానవ నిర్మితంబైన ఆంగ్లేయంబు శ్రీ రుషి ప్రో క్త ంబు
చేసన
ి ారు –కేవలము రుణ పడ్డ దాంగ్లేయ జాతి –నీకు మానవ సామాన్య నియత ధర్మ –
మురలి సామ్రా జ్య ధర్మంబు నొక్కదాని –తెచ్చు కొని బాధ పడుచుండు పిచ్చి జాతి ‘’అని
మనల్ని గురించి బాధ పడ్డా డు .నన్నయ తిక్కనలు చెప్పింది లౌకిక కవిత్వం .పాల్కురికి
సో మన చెప్పింది మత కవిత్వం కాని కవి యోగి భక్త పో తన్న చెప్పింది భక్తీ కవిత్వం
అన్నారు .ఇదే విశ్వనాధ దృష్టిలో జీవుని వేదనను తీర్చి శాంతి చేకూర్చేది అన్నారు
బొ డ్డు పల్లి వారు .భక్తి సంకుచితమైనది కాదు జాతి మతాతీతమైనది భక్తీ .
పో తన కేవలం భక్తీ కవి కాదు .భక్తీ కవిత్వోద్యమ సారధి .యావద్భారత దేశం లోను భక్తీ
కవిత్యోద్యమానికి ఆద్యుడు పో తన .సూరదాసు ,తులసీదాసు తుకారాం వంటి భక్త కవులకు
ప్రేరణ పో తన్నయే .వల్ల భాచార్యులకు భుక్తిపాదం నెలకొల్పటానికి ఆంద్ర భాగవతమే
ఆధారం .
’’వర గోవింద కదా సుధారస మహా వర్షో రు ధారా పరం –పరలకు గాక ,బుదేంద్ర చంద్ర !
ఇతరోపాయాను రక్తిం ప్రవి
అన్నీ రాసినా మనసు చికాకుగా ఉంటె నారదమహర్షి వ్యాసుని హరినామ స్తు తి
చేసే భాగవతం రాయమన్నాడు .ఆయన యెంత ప్రయత్నించినా శాస్త ్ర వైదుష్యం వృద్ధి
కాలేదు . అందుకే వ్యాసభాగవతం మహా మనీషికి కాని అవగాహన కాదు .బ్రహ్మ
సూత్రా లు భగవద్గీత ఉపనిషత్తు లు అధ్యయనం చేస్తేకాని భాగవతాన్ని చే బట్టే సామర్ధ్యం
చేకూరదు .కాని పో తన భాగవతం అలాంటిది కాదు .అడుగడుగునా హరినామ స్తు తి
అలరారుతుంది .అవకాశం ఉన్నప్పుడే కాదు ,అవకాశం కల్పించుకొని హరినామ స్తు తి
చేస్తా డు భక్త కవి పో తన .అంటే నారద మహర్షి ప్రబో ధాన్ని ఈ ఆంద్ర వ్యాసుడు పో తన్న తూ
చా తప్పకుండా పాటించాడన్న మాట .అందుకే తెలుగు భాగవతం అనువాదం కాక అను
సృజన అయింది .మూలానికంటే రెండు మూడు రెట్లు శ్రీధర భాష్యకారుని అభిప్రా యాలతో
సమ్మిళితమై సరసంగా సమున్మేషించింది అన్నాడు శ్రీ పురుషో త్త ం గారు .సంస్కృతం లో
25 శ్లో కాలకే పరిమితమైన గజేంద్ర మోక్షం పో తన చేతిలో 125 రసగులిక పద్య గద్యాలలో
అలరారి మూలానికే వన్నె తెచ్చింది .పో తన గారి భాగవత భక్తీకళా ప్రపూర్ణమై
సామాన్యులకూ దీమాన్యులకు కూడా జీవితపాదేయం ,ఉపాదేయం అయింది .
ఆంద్ర భాగవతానికి తెలుగులో ఏ కావ్యానికీ లేని మరొక ప్రా శస్త ్యం ఉంది .ఈ ప్రశస్తి
సంస్కృత భాగవతానికి లేదంటారు ఆచార్యులు .తెలుగు దేశం లో ఎవరికైనా తీవ్ర మైన
ఆపద కలిగితే దానితో తీవ్ర మనోవద
ే న తో బాధ పడుతుంటే ‘’గజేంద్ర మోక్షం ‘’పారాయణ
చేస్తా రు .వెంటనే ఆర్తి నశిస్తు ందని విపరీతమైన విశ్వాసం .ఈ పారాయణం అర్ధ రాత్రి
అందరూ నిదురించే వేళ కంఠ మెత్తి ’’లావొక్కింతయు లేదు ,ధైర్యము విలోలంబయ్యె ‘’అని
బిగ్గ రగా చదువుతూ పారాయణం చేస్తా రు ఆంద్ర జనులు .అభీష్ట సిద్ధి పొ ందుతారు .మరొక
విశేషం .కన్నె పిల్ల వివాహం జరగటం ఆలస్యమైతే ఆమె చేత రుక్మిణీ కల్యాణం పారాయణ
చేస్తే మూడే మూడు నెలలలో వివాహం జరుగుతుందని అనుభవపూర్వక విషయమే . ఈ
మహత్తు పో తన గారి కవిత కు ఎలా కలిగింది ?ఆయన’’ భక్త కవి యోగి’’ కావటం
వలన.ఉదాత్త నైతిక జీవనుడు ,త్రికరణ శుద్ధి కలవాడు .అంతేకాదు .ఆయనది మాంత్రిక
కవిత్వం అంటే మంత్రా ల వంటి కవిత .వాటిని శ్రద్ధగా పారాయణ చేస్తే శాంతి దాంతులు
కలిగి అభీష్ట ౦ సిద్ధి స్తు ంది .ఒక రకంగా పో తన వశ్య వాక్కు ఉన్నకవి బ్రహ్మ .
వారణాసి రామ మూర్తి ( రేణు )తెలుగు భాగవతాన్ని హిందీ లోకి అనువదింఛి
పో తన పూత కవితను ఉత్త రాది వారికి రుచి చూపించారు .శ్రీ సన్నిధానం సూర్య
నారాయణ శాస్త్రి గారు సంస్కృతీకరించి గీర్వాణ భాషకు పో తన భక్తీ కవిత తో
సో గసులందజేశాడు .తిరుమల తిరుపతి దేవస్థా నం వారు ఆంగ్ల ం లోకి అనువది౦ప జేశారు
.తమిళ దేశీయ హరిదాసులు కూడా పో తన గజేంద్ర మోక్ష పద్యాలను వారి విచిత్ర
యాసతో చదివే వారట .తమిళులు ఆనందంగా ఆలకి౦ చేవారని శ్రీ ప్రయాగ సంగమేశ్వర
భాగవతార్ చెప్పారని పురుషో త్త ం గారన్నారు .
నిజానికి తెలుగు భాగవతం కంటే భారతానికి విశేష ప్రా చుర్యం కలగాలి కారణం భారతం
జీవిత సమరాన్ని నిరూపించే ఘట్ట ం .ధర్మ సమన్వయము లో ఎవరికైనా సందేహం వస్తే
భారతమే ప్రమాణం .కవిత్రయ శిల్ప హస్త ం తో మూల భారత బంగారాన్ని తళుకు
బెళుకులోలికే స్వర్ణా భరణం గా చేసి సరస్వతీ కంఠాభరణం చేశారు . భారతం ధర్మాన్ని
చెబితే భాగవతం పరమార్ధా న్ని బో ధించింది .ప్రజలలో ఎక్కువ మంది పురుషార్ధ
పరాయణులేకాని ,పరమార్ధ పరాయణులు కారు .అలాంటి భారతాన్ని అధిగమించి పో తన
గారి భాగవతం ఆంద్ర దేశం లో విశేష ప్రా చుర్యం పొ ందింది .ప్రజలకు శృంగారం పై మోజు
ఎక్కువ .పో తనగారు కూడా అసలు శృంగారకవే .ఆయన రాసిన భోగినీ దండకమే సాక్షి
.రాను రాను భక్త కవిగా పరిణమించాడు .అయినా శృంగారాన్ని రంగ రించకుండా ఉండలేక
పో యాడు .వామనావతార ఘట్ట ం లో వామన మూర్తి యాచనా హస్త ం చూసేసరికి బలి
చక్రవర్తి ఉప్పొంగిపో యాడు .ఎటు వంటి హస్త ం కింద, తన హస్త ం పైన ఉందొ
ఆలోచించుకొని ఉప్పొంగి పో యి నోటి తో పో తన గారి పద్యం లో పలికించాడు –
‘’ఆదిన్ శ్రీసతి కొప్పు పై ,తనువుపై ,హంసో త్త రీయంబు పై –పాదాబ్జ ంబులపై ,కపో ల తటిపై
,పాలిండ్ల పై నూత్న మ
చరిత ్ర –సాహిత్యం –1
భావి భారత పద నిర్దేశకులు ,శక్తి కణాలు ,ఉత్సాహ వంతులు ,ధైర్య సాహసో
పెతులు ,విచక్షణా చతురులూ ,ఆవేశ అగ్ని కణాలు ,అయిన యువ విద్యార్ధినీ
విద్యార్ధు లకు –అభి నందనాలు .కాలేజికి వచ్చి లేజీ గా ఏదో వింటూ ,పరీక్షల ముందే
చదివి పాస్ అవుదాం ఆన్న ఆలోచన ల లోంచి బయట పడి ,జీవితం ఏమిటి ?మన
కర్త వ్యం ఏమిటి ?మన చుట్టూ ఏమి జరుగు తోంది ?మనం దేశ భవిష్యత్తు లో మన పాత్ర
ఏమిటి ?మనల్ని వదిలేస్తే ప్రగతి ఉంటుందా ?మన సంప్రదాయం ఏమిటి ?సంస్కృతీ
ఏమిటి ?ఈ చదువుల పరమార్ధం ఏమిటి /విద్య లక్ష్యం ఏమిటి ?పరి పూర్ణ వ్యక్తిత్వ
వికాసానాన్ని ఎలా సాధించాలి అనే ప్రశ్న లతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ,ఒక మార్గా న్ని
,లక్ష్యాన్ని ఏర్పరచు కోవాలన్న ధ్యేయం తో ,రొటీన్ కు భిన్నం గా ,ఆలోచించాలన్న
సంకల్పం తో మీరు చేబట్టిన ఈ ‘’ఇన్నోవేటివ్ ప్రో గ్రా ం ‘’విని చాలా సంతోషించాను .జీవిత
విలువలను తెలుసు కోవాలన్న మీ ఆరాటం ఆదర్శ నీయం .ఆ దిశ లో సాగుతున్న మీ
ప్రయాణం అభినంద నీయం .’’శక్తు లు నిండే ,నెత్తు రు మండే ‘’మీ లాంటి యువత తో
కాసేపు ముచ్చ్చ టి న్చాలని మీరు కోరినపుడు ఆనందం తో అంగీకా రించాను ..ఇక్కడ
నేనద
ే ో చెప్తా నని ,మీరేదో వింటారని రనీ ,కాదు మనం పరస్పరం అభిప్రా యాలను అంద
జేసుకొందామని వచ్చాను ..నాకు ఈ అవకాశాన్ని అందించిన మీ కాలేజీ
యాజమాన్యానికి ,ఇలాంటి కార్య క్రమం చె బట్టి ,రూప కల్పనా చేసి ,మీ విద్యార్ధి
నాయకులకు ,మార్గ దర్శకులైన మీ అధ్యాపకులకు ,ముఖ్యం గా ఈ కార్య క్రమాన్ని నా
ఉపన్యాసం తో ప్రా రంభింప జేయాలని కోరిన ప్రిన్సిపాల్ శ్రీ రాయుడు గారికి కృతజ్ఞ తలు
.కొత్త ఆలోచన కొత్త మార్గా లను వేస్తు ంది .ఏదో వినూత్నం గా చేయాలన్న సంకల్పం ఉంటె
తప్పక దారి కన్పిస్తు ంది .నీరు పారకుండా ఉంటె మలినం అవుతుంది .అలానే యువ శక్తి
ప్రక్వహిస్తేనే సమాజానికి ఉపయోగ పడుతుంది .ప్రేరణ పొ ందాలనే మీ ఆలోచనకు
అభినందనలు .ఇది శుభ సూచకం .—ఇక ప్రస్తు తానికి వద్దా ం
‘’చరిత్ర –సాహిత్యం ‘’అనే అంశం మీద డిగ్రీ విద్యార్ధు లకు
ఉపన్యాసం ఇవ్వమని కోరారు .చాలా సంతోషం .నిజం గా ఈ రోజు మీ కాలేజి చరిత్ర లో
ఒక చారిత్రా త్మక సంఘటనే .దీని లో నేను మీతో ముఖాముఖి జరపటం ముఖ్య మైన
సంఘటనే .ఈ సందర్భం గా మీరు మీ మనోభావాలను గేయాలుగా వ్యాసాలుగా వ్రా సి
లిఖిత పత్రిక తయారు చేయటం –అంటే అప్పుడే సాహితీ ప్రభావం ఈ సంఘటన పై
చారిత్రిక అంశం గా ప్రభావం పడింది అన్న మాట .ఇలాంటి విషయాలు ఎన్నో మన నిత్య
జీవితం లో ,జాతి జీవితం లో జరుగుతూ ఉంటాయి .వాటన్నిటి ప్రభావం ఎలా వుంటుంది
?అన్న దాని పై మనం మాట్లా డు కొంటున్నాం .కొంత మూల విషయాల లోకి వెళ్లి చూద్దా ం
.
సాహిత్యం అంటే ఏమిటో తెలియాలి కదా ముందు .హితేన సహితం సాహిత్యం
.అంటే మేలు చేసేది సాహిత్యం .ఆ మేలు వ్యక్తిగతం ,సమాజ గతం ,జాతి గతం కావచ్చు
.అయితే ఈ చెప్పే విషయం సత్యం తో నిండి ఉండాలి .సుందరం గా ఉండాలి .దాని వల్ల
ఆనందం రావాలి .అదే సాహిత్యం .దీననే సత్య శివ సుందరం అన్నారు .ఇక చరిత్ర అంటే
ఏమిటో తెలుసు కొందాం .సంఘటనల పరంపర నే వ్రా సి ఉంచితే దాన్ని చరిత్ర అన్నారు
.దీన్నే’’ రికార్డెడ్ ఇన్సిడెంట్స్ ‘’అంటారు .చరిత్ర జరిగిన తర్వాత సాహిత్యం ఆ చరిత్ర ను
చిత్రించ వచ్చు .మరి చరిత్ర లేనప్పుడో ?దాన్నీ చరిత్రా తీతం లేక చరిత్ర పూర్వం అన్నారు
.చరిత్ర ,సాహిత్యం పరస్పరం ప్రేరణ పొ ందుతాయి .అనుకొని సంఘటన జరిగినపుడు జాతి
జీవన విధానం లో మార్పు వచ్చినపుడు ,,ఏదైనా ఉద్యమం జరిగి నపుడు జాతీయ
జీవనం లో మార్పు జరిగి నపుడు ,విదేశ దండయాత్ర జరిగి నపుడు ప్రజల మానశిక స్థితి
పై దెబ్బ తగిలినప్పుడు ,,మత విద్వేషాలు చేల రేగి నప్పుడు ,భాశోద్యమాలు
వచ్చినప్పుడు ,,భాషా ,సంస్కృతీ ,నాగర కథ ల పై పరాయి పెత్తనం వచ్చి నప్పుడు
,జీవిత విధానం లో అనుకొని మార్పులు జరిగి నపుడు భావాలు మానశిక అంశాలు పై
దెబ్బ పడినపుడు ,జనన ,మరణ ,కరువు ,పాడి పంట ,ధర్మ సంకటం వస్తే యువత
దారి తప్పి నప్పుడు ,జాతి జీవనం లో విద్యార్ధు లను పాల్గొ నే టట్లు చేయ నప్పుడు
,వ్యవస్థ చిన్నా భిన్న మైనపుడు ,జాతికి విలువైన విషయాల పై దాడి జరిగి నపుడు
,సంచలనం కలిగించే యే సంఘటన అయినా జరిగి నపుడు కవులు ,రచయితలు
స్పందిస్తా రు .వాటికి కళా రూప మైన ఆకృతి ని కల్పిస్తా రు .జాతికి సందేశం ఇవ్వాల్సిన
సమయం లో ఉత్తేజం కల్గించాల్సిన సందర్భాలలో ప్రేరణ కల్గించి ,జాతిని చైతన్య వంతం
చేయటం ,కోసం సాహిత్యం అవసరం .సుస్తిర పరిపాలన అందించ టానికి ,సువ్యవస్థ ఏర్పర
చాతానికి ,ప్రజల మనో భీష్టా లను నేర వేర్చ టానికి ,విద్యా వికాసం కల్పించ టానికి
రాజకీయ పరమైన రచనలు వస్తా యి .న్యాయ నిర్వహణ కోసం శాస్త్రా లు వస్తా యి .ప్రజా
రక్షణ కోసం శాస్ర రచనలు వస్తా యి .ప్రజల మానసిక ఆనందం చాలా ముఖ్యం .దీని కోసం
కళలు ,సాంస్కృతిక కార్య క్రమాలు కావాలి .వీటి తో ఆనందం కలగటమే కాదు ఒక గమ్యం
కూడా ఏర్పడుతుంది .ఇలాంటి వన్నీ అందించాల్సిన బాధ్యత రచయిత లది .ప్రజల
మానసిక స్తితులన్నీ ఒకే రకం గా ఉండవు .పండితుల స్తా యి ఒకతిదే సామాన్యుల కోసం
ఇంకోటి .వీరికి పాటలు ,నాటకాలు ,గేయాలు త్వరగా అందుతాయి .దీనితోఆనందం
పొ ందుతారు .అవే జాన పదాలు .ఒక రకం గా జ్ఞా న పదాలు .మార్గా లు వేరు అయినా
ఆనందం పొ ందే తీరు ఒక్కటే .ఆనందమే అందరి పరమావధి ..ఇదంతా స్తూ లం గా చెప్పే
విషయం .ఇప్పుడు కొంత సూక్ష్మ పరిశీలన చేద్దా ం .
సశేషం ----
చరిత-్ర సాహిత్యం –2
మనవి –ఈ రచనకు దాదాపు తొమ్మిదేళ్ళు .ఉయ్యూరు యే..జి.ఎస్.జి సిద్దా ర్ధ డిగ్రీ కళా
శాల ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.రాయుడు గారు నాకు 2003 నవంబర్ మొదటి వారం లో ఫో న్
చేసి తమ కాలేజి లో ఆ సంవత్సరం డిగ్రీ విద్యార్ధు లకు ‘’ఇన్నోవేటివ్ ప్రో గ్రా ం ‘’అనే కొత్త కార్య
క్రమాన్ని చేబట్టు తున్నామని ,అది విద్యార్ధు లను పో టీ పరీక్షలకు తయారు చేయటానికి
,సాహిత్య సాంస్కృతిక వికాసానికి చరిత్రా ధ్యయనానికి తోడ్పదాలాన్నదే ధ్యేయమని
చెబుతూ ,ఆ కార్య క్రమాన్ని నాతో ప్రా రంభింప జేయా లన్నదే తన మనో భావం అని
,అందరు దాన్ని అభి నందిన్చారని కనుక నవంబర్ ఇరవై అయిదవ తేది తమ కళా
శాలలో సాయంత్రం మూడు గంటలకు ‘’చరిత్ర –సాహిత్యం ‘’అనే అంశం ‘’మీద కనీసం ఒక
గంట సేపు గెస్ట్ లెక్చర్ ఇవ్వాలని కోరారు .నేను ఏమీ సందేహించ కుండా వెంటనే
అంగీకా రించాను .వారితో నాకు చాలా ఏళ్లు గా పరిచయం ఉంది .డిగ్రీ విద్యార్ధు లతో కాసేపు
మాట్లా డే అరుదైన వకాశమే కాక ,అది ప్రబో దకం గా ,ప్రేరణ కల్గిన్చించేది గా ఉండాలని
భావించాను .తగిన సమయం ఉన్ది కనుక కావలసిన విషయ సేకరణ చేసి దాన్ని
రాసుకోన్నాను .ఆరోజు న కనెను చేసిన ప్రసంగ విషయమే ఇప్పుడు మీకు
అందిస్తు న్నాను .ఆ తర్వాతా వరుసగా మూడేళ్ళు నాతో రాయుడు గారు అనేక మైన
అంశాల పై గెస్ట్ లేక్చార్ల ను ఇప్పించారు .ఆదేశం గా భావించి నా కర్త వ్యాన్ని నేర వేర్చాను
.ఈ ప్రో గ్రా ం వల్ల ఏంతో మేలు చేకూరిందని వారు కలిసి నప్పుదలా చెప్పే వారు .ముఖ్యం
గా నా ప్రసంగాలకు విద్యార్ధు లు ఎంతో ఆసక్తి కణ పరిచారని .కళా శాల విద్యార్ధు లు ఎన్నో
పో టీలలో బహుమతులు పొ ద టానికి దో హద పడ్డా నని చెప్పే వారు .అది వారి
సహృదయత .అనే నేను భావించాను .ఇదీ ఈ వ్యాసానికి నేపధ్యం .
చరిత—
్ర సాహిత్యం –3
అటు తెలంగాణా లో రజాకార్ ఉద్యమం తీవ్ర మైంది .దాశరధి ‘’అగ్ని వీణ ‘’మీటా డు
.’’నా తెలంగాణా కోటి రతనాల వీణ ‘’అన్నాడు .ఆ నాటి నవాబు ను ‘’తర తరల బూజు
‘’అన్నాడు .తానూ ఉద్యమలో చేరి ముందున్నాడు జైలుకెళ్లా డు కవి దాశరధి
‘’వీర గంధంగంధము తెచ్చి నారము వీరు లేవ్వరో తెల్పుడీ ‘’అని తెలుగు వాళ్ళను
హెచ్చరిక చేశాడు రామ స్వామి చౌదరి .’’కొల్లా యి గట్టి తె నేమి ,మా గాంధి కోమటి పుట్టి తె
నేమి “’అని బసవ రాజు అప్పారావు ,గేయం జనాన్ని ఉర్రూ త లూగించింది .కృష్ణ శాస్త్రి
‘’కమ్మగా బతికితే గాన్దీ యుగం –మనిషి కడుపు నిండా తింటే గాంధీ జపం ‘’,’’నారాయణ
నారాయణ అల్లా అల్లా –మా పాలిటి తండ్రీ నీ పిల్లల మేమేల్లా ‘’అని సర్వ మానవ
సౌభ్రా తృత్వం బో ధించాడు .కవితలు ,పాటలు కావ్యాలే కాదు దేశ భక్తీ బో ధించే నాటకాలూ
వచ్చాయి తిలక్ మహారాజు నాటకం ,కాంగ్రెస్వా లా ,పాలేరు నాటకాల్లో గ్రా మ
పునర్నిర్మాణం ,అస్పృశ్యతా నివారణ ,మద్య పాన నిషేధం ,గురించి చర్చించారు .ఆత్రేయ
‘’ఈనాడు ‘’నాటకం లో ఐకమత్యమే బలం అని చాటాడు .పౌరాణికాలలో ‘’ఉద్యోగ
విజయాలు ‘’లో ధర్మ రాజు పై కృష్ణు డు చేపన
ి పద్యం ‘’అలుగుట యే ఎరుంగని మహా
మహితాత్ముదజాత శత్రు వే అలిగిన నాడు ‘’గాంధీ మహాత్మునికి అన్వయిన్చేట్లే
చెప్పార.బ్రిటీష వారికి హెచ్చరిక గా ..
ఉద్యమ వ్యాప్తి కి జన సామాన్యం కావాలి .వారికి అర్ధమయ్యే భాష కావాలి .ఆహ్లా ద
పరుస్తూ సందేశం ఇవ్వాలి .అన్డు కేం ‘’నవల ‘’అవసర మైంది .ఉన్నావ వారి ‘’మాల పల్లి
‘’నవలలో సంస్కారం ,సహజీవనం ,నవ జీవన నిర్మాణం ,,హరిజనాభ్యుదయం కన్పిస్తా యి
.విశ్వనాధ ‘’వేయి పడగలు ‘’నవలలో ఆ నాడు సాంఘిక స్తితి ఎలా దిగజారి పో యిందో
,ధర్మం ఎలా పతనం చెందిందో తెల్పింది .బుచ్చి బాబు ‘’చివరకు మిగిలేది ‘’లో స్వాతంత్రా
వసరాన్ని , ,నిత్య జీవిత సంఘర్షణ కన్పిస్తా యి .కొడవటి గంటి ‘’’చదువు ‘’లో ఉప్పు
సత్యాగ్రహం ,వ్యక్తీ వికాసం చోటు చేసుకొన్నాయి .’’కొల్లా యి గట్టితే నేమి ‘’అన్న మహీధర
రామ్మోహన రావు నవల అస్పృశ్యత ఎలా రూపు మాసిందో చూపించారు .ముప్పాళ్ళ రంగ
నాయకమ్మ ‘’బలి పీఠం ‘’లో వర్ణా ంతర వివాహ సమస్యను పరిష్కరించారు .పో లా ప్రగడ
సత్య నారాయణ ‘’కౌసల్య’’నవలలో సత్యాగ్రహాలు భార్యా పిల్లల్ని కూడా వదిలి స్వతంత్రం
కోసం పాటు పడిన వారి విషయం వివ రించారు .
ఆత్మ కధలు గొప్ప ప్రభావమే కల్గించాయి గాంధి ఆత్మకధ ,తిలక్ ది ప్రకాశం గారిది
వీరేశ లింగం గారిది ఉత్తేజితుల్ని చేశాయి .పట్టా భి రాసిన కాంగ్రెస్ చరిత్ర భారతీయ ఆత్మ
ను మేల్కొల్పింది .రాష్ట ్ర పతి కలాం గారి ఆత్మ కధ యువతకు గొప్ప ప్రేరణ గా నిలిచింది .
పత్ర్రికలు ప్రజా బాహుళ్యానికి చేరువ గా ఉంటాయి .ఆంద్ర పత్రిక ,ప్రభ ,కృష్ణా
పత్రికల సేవ నిరుప మానం .సంపాదకులైన కాశీ నాధుని ,ముట్నూరి ల
సంపాదకీయాలను ప్రజల్ని చైతన్య పరచి కార్యోన్ముఖులను చేశాయి .బ్రిటీష వారికి అవి
కొరడా దెబ్బలే .సినిమాలు జాతీయ ,రాష్ట్రీయ అభిమానాన్ని ప్రో ది చేశాయి .సాంఘిక
దురాచారాలను ఎండ గట్టా యి .
వీటన్నిటికి మించి కధ సామాన్యులను బాగా పలకరించింది .పెద్ద ప్రభావమే కల్గించింది
.ఆధునిక తెలుగు కధ కు ఆద్యుడు గురజాడ .ఆయన కధ ‘’దిద్దు బాటు ‘’మొదటి
ఆధునిక కధానిక .విశ్వనాధ ,వేలూరి ,శ్రీ పాద ,మల్లా ది మా గోఖలే ,బుచ్చి బాబు ,,గోపీ
చాంద్ ,చిన్తా దీక్షితులు పద్మ రాజు ,చా.సో .,తిలక్ వగైరా మంచి కధలు రాసి మంచి
ప్రభావం చూపారు .కాలాన్ని బట్టి శైలి మారింది .భాష కూడా మారింది .ఏదైనా ప్రజలకు
దగ్గ రయ్యే ఉపాయం వెదుక్కోందిసాహిత్యం ..రేడియో ,టి.వి. ల ప్రభావం మాటలతో
చెప్పక్కర లేదు .మినీ కధ ,కాలం కధ లు వచ్చాయి .మినీ ,హైకూ కవితలు
రాజ్యమేలుతున్నాయి .కొందరు కవులు తాము చూసిన విషయాలను చాటువులు గా
అందించారు .కంప్యుటర్ వచ్చి మొత్త ం అంతా మార్చేసింది .యువత దాని లో కొట్టు కు
పో తోంది .అది అవసరమే అయినా అనవసర విధానాలు జనాన్ని పేడ దారి పట్టిస్తు న్నాయి
.కొత్త రచనలు బ్లా గులు సాహితీ సేవ చేస్తు న్నాయి .ఖగోళ రహస్యాలు తెలుస్తు న్నాయి
.వ్యావహారిక భాష అవసరాన్ని గిడుగు వారు బహుళ వ్యాప్తి లోకి తెచ్చారు .పాత్రో చిత
భాష ను కన్యా శుల్కం లోను ,ప్రతాప రుద్రీయం లో ను గురజాడ వేదం వారు ప్రవేశ పెట్టి
మార్గ దర్శనం చేశారు .మాండలికం లో కధలు ,కవితలు వచ్చి ఉత్తేజితుల్ని చేస్తు న్నాయి
.రాయలసీమ తెలంగాణా ,ఉత్త రాన్ద ్ర రచయితలు దూసుకు పో తున్నారు .
ఒక దేశం లో జరిగిన సంఘటనలు ,చరిత్ర ఇతర దేశాల పై అక్కడి రాజకీయ ,ఆర్ధిక
,సామాజిక స్తితుల పై ,సాహిత్యం పై ప్రభావం చూపిస్తా యి .బయల్దే రింది ఒక దేశం లో
నైనా ,దాని ప్రభావం మీడియా ద్వారా విశ్వ వ్యాపితమవుతుంది .స్పెయిన్ దేశపు నాటక
కర్త ‘’లోప దివేగా ‘’1800 లో నాటకాలు రాశాడు .షేక్స్ పియర్ చాలా తస్క్కువే నాటకాలు
రాశాడు .కాని ప్రపంచ దేశాల పై అనంత ప్రభావం చూపాడు .రాసింది రసానందం గా
ఉండటమే దీనికి కారణం .విశ్వ శ్రేయస్సు ను కల్గించాలి .’’నిన్నటి మహా భారతం
పద్దెనిమిది పర్వాలు అయితే నేటి కావ్యం పద్దెనిమిది పంక్తు లే ‘’అన్నాడు శ్రీ శ్రీ .తక్కువలో
ఎక్కువ ప్రభావం కలిగించేదే ఉత్త మ రచన .అంత కూడా భరించలేం –‘’వాక్యం రసాత్మకం
కావ్యం ‘’అనేశారు .స్పూర్తి ,చైతన్యం కల్గించే ఒక్క వాక్యం చాలు అదే కావ్యం అని అర్ధం
.అంటే భిన్నత్వం లో ఏకత్వం సాధించేది ,శాంతిని బో ధించేది ,సారవంతం అయింది
అయిదే గొప్ప రచన ..తన అనుభూతి ని జనం అనుభూతిగా చేసేదే .అదే కల కాలం
నిలుస్తు ంది .
literature is the critisism of life ‘’అని ఆర్నోల్డ్ అంటే ,it is an expression of
society అని ఇంకోరు అన్నారు .literature is the comprehensive essence of the
intellectual life of a nation ‘’అని వేరొకరు వ్యాఖ్యానించారు .అన్నీ నిజాలే .తెనాలి
రామ లింగని ‘’పాండురంగ మహాత్మ్యం ‘’లో నిగమ శర్మకధ ఆనాడు విశృంఖలం గా తిరిగిన
యువకుడి కధ .గౌరన రాసిన ‘’హరిస్చంద్రో పాఖ్యాన్నం ‘’లో నక్షత్రకుని పాత్ర ,పెద్దన గారి
మను చరిత్ర లో వరూధిని ,ప్రవరుడు ,ముక్కు తిమ్మన గారి సత్య భామ
,కళాపూర్ణో దయం లోని కల భాషిణి ,అందరు ఆయా కాలాల్ లోని విలక్షణ వ్యక్తు లే
.హాయిగా భార్యా పిల్లల టో కాల క్షేపం చేయకుండా దూరం గా పారి పో వాలని భావించే
వారిని మళ్ళీ గృహసత ఆశ్రమం వైపు కు రప్పించే ప్రయత్నాలే మను ,పాండు కావ్యాలు
..మహమ్మదీయ దండ యాత్రల ఫలితం గా ఆంధ్రజాతి నిర్వీర్యమైంది ..విజయ నగర
రాజులు ఆంధ్రు ల ప్రా భవాన్ని నిల బెట్టా రు .అందుకే రాయల వారి ఆముక్త మాల్యద లో
సామాజిక స్పృహ ,మాలదాసరి కధ లో భక్తికి కుల మత భేదాలు లేవని చెప్పటం
,రాజనీతి ,వగైరాలు నిక్షిప్త మైనాయి ..తెలుగు జాతి ఆచార వ్యవహారాలను నాగరకత
,విశ్వాసాలు ,పండుగలు ,పబ్బాలు క్రీడాభి రామం లో శ్రీ నాధుడు చూపాడు .వీటిని
ఆధారం చేసుకొని శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు ‘’ఆంధ్రు ల సాంఘిక చరిత్ర ‘’రాశారు .
’అన్నాడు ఆనంద వర్ధనుడు అనే ఆలన్కారికుడు .అంటే సాహిత్య జగత్తు లో కవే బ్రహ్మ
.ఈ విశ్వాన్ని తనకు ఎలా కావాలో అలా మలచు కుంటాడు .విలియం బ్లేక్ కూడా he
sees a world in a grain of sand and heaven in a wild flower –holds infinity in
a palm of your hand and eternity in an hour ‘’అన్నాడు .కవికి ఉన్న ప్రతిభ
అనంతం .అతని ప్రభావం కూడా గొప్పదే .మనం చరిత్ర ,సాహిత్యం గురించి కదా మాట్లా డు
కొనేది—అందుకే ప్లేట ో అంటాడు ‘’poetry comes nearer to vital truth than history
‘’ఉన్న విషయాన్ని చరిత్ర కారుడు వివరిస్తా డు .అందులోని పరమార్ధా న్ని నిరూపిస్తా డు
కళా కారుడు .
శ్రీ కృష్ణ దేవ రాయలు దక్షిణ భారత దేశాన్ని సమైక్యం గా ఉంచాడు .ఈ
భావ వ్యాప్తికే ఆముక్త మాల్యద రాశాడు ..తంజావూరు పాలకులు మహారాష్ట్రు లు
,మైసూరు రాజులు ద్రా విడ భాషా సాహిత్యం తో తెలుగు భాష సన్నిహితం గా మేలగేట్లు
చేశారు .జాతీయ సమైక్యత కావాలంటే భాషా సమైక్యత అవసరం .దీని వల్ల భావ
సమైక్యతా వస్తు ంది .ఇది అన్ని సమైక్యత ల కంటే గొప్పది .అదే మనకు కరువైన్ది ప్పుడు
.అలాగే యాత్రసాహిత్యాన్ని రాసి భారతీయ సాంఘిక ,సాంస్కృతిక ,సాంప్రదాయ స్తితి
గతుల్ని ప్రజలకు అందించారు ఏనుగుల వీరాస్వామి తన ‘’కాశీ యాత్ర’’అనే త్రా వేలోగ్ లో
.’’నీలగిరి యాత్ర లో ‘’కోలాచల శేషాచల కవి ,కాశీ మజిలీ కధలు ,జానపద కధలు ఆనాటి
వైభవాలను అద్ద ం లో చూపాయి .
అయితే విజ్ఞా న శాస్త ం్ర తెస్తు న్న విప్ల వం మర్చి పో రాడు .దాన్ని వినాశనాన్ని
గుర్తు ంచు కోవాలి .జూల్స్ వేర్న్స్ ,హక్సిలీ విశ్వాంతర ప్రయాణాలను గురించి ఊహించి
సైంటిఫిక్ ఫిక్షన్ రాశారు .అవి ఆ తర్వాతా నిజమే అయ్యాయి .అందుకే కవిని క్రా ంత దర్శి
అన్నారు.ఎంత శాస్త ్ర వేత్త అయినా హృదయ వాది కావాలి .అందుకే డార్విన్ ,తిన్దా ల్ డేవీ
లు పరిశోధనల్లో ఎంత మునిగి ఉన్నా టెన్నిసన్ ,షేక్స్ పియర్ మిల్ట న్ ,షెల్లీ ల కవితలు
చదివారు ,ఆనందించారు .టా లమి ,ఉమర్ ఖయ్యాం లు గొప్ప ఖగోళ శాస్త ్ర వేత్తలు కూడా
.గొప్ప కవిత్వమూ రాసి మెప్పించారు .మలేరియా పై పరిశోధన చేసిన రోనాల్డ్ రాస్ గొప్ప
కవే.తన డైరీ ని పద్యాలలో రాశాడు .వ్వ్యక్తి ,సమాజం ,జాతి మానసిక స్తితి లను చక్క దిడ్డ
టానికి సైకాలజీ సాహిత్యమూ వచ్చింది .
సమాప్త ం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ --- 1-6-12---కాంప్—అమెరికా
ఆరుద్రా భిషేకం
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్
05 -06 -2011
‘’సి.రా’’
1961 లో ఉస్మానియాలో ‘’లా కోర్సు ‘’చదివి ,ఎ.ఎల్ ఏం కూడా పూర్తీ చేశారు .ఇక్కడే
రాజకీయ అరంగేటం్ర చేశారు .అప్పటి ఆర్ట్స్ కాలేజి విద్యార్ధి ప్రెసడ
ి ెంట్ మాజీ కెంద్ర మంత్రి శ్రీ
జయపాల్ రెడ్డి .వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు .సి ఆర్ ను ‘’ఆంధ్రా ‘’అని ,’’చైనీస్
కమ్యూనిస్ట్ ‘’అనీ సహచరులు పిలిచేవారు.వీరికి ధర్మ శాస్త్రా ధ్యయనం ‘’జూరిస్
ప్రిడన్స్
ే ’’అంటే విపరీతమైన అభిమానం ..ఇది చాలా కష్ట మన
ై సబ్జెక్ట్ అయినా పట్టు దలగా
దానినే ఎంచుకొని 1964 లో పాసైనారు .క్రికెటర్ శ్రీ జయ సింహ ,దర్శకుడు శ్యాం బెనెగల్
,శ్రీ చేకూరి రామారావు ,శ్రీ జే బాపురెడ్డి ,ఆచార్య శ్రీ జి వి సుబ్రహ్మణ్యం ,అంపశయ్య నవీన్
,శ్రీ ముదిగొండ వీరాభాద్రయ్య వీరి సహ విద్యార్ధు లు .అప్పటికే కమ్యూనిజం ను
అవపో సనపట్టిన వీరు ఉద్యమం లో మొదట చనిపో యి అమరురాలైన శ్రీమతి చాకలి
ఐలమ్మ ప్రేరణ గా నిలిచింది .1948 లో తెలంగాణా లో రజాకార్ ఉద్యమం తీవ్రంగా
ఉన్నప్పుడు వీరి కుటుంబం కమ్యూనిస్ట్ లకు ఆశ్రయ మిచ్చింది .తాతగారు శ్రీ నరసింహా
చార్యులు గొప్ప ఆయుర్వేద వైద్యులు .ఇంటికి దగ్గ రగా పాకలు వేయించి ఆసుపత్రు లుగా
మార్చి వైద్య సేవ చేశారు .ఇంటికి ఎవరు వచ్చినా వండి వడ్డించే దొ డ్డ ఇల్లా లు వీరి
తల్లిగారు .1953 నుండి ‘’విశాలాంధ్ర ‘’పత్రికను చదవటం ప్రా రంభించారు ‘’జన ధర్మ ‘’ను
కూడా చదివే వారు .కమ్యూనిస్ట్ నాయకుసు శ్రీ మోటూరు హనుమంతరావు రచనలంటే
ఇష్ట పడి చదివవ
ే ారు .
న్యాయ వాదవ్రు త్తి స్వీకరించకుండా జర్నలిజం పై ద్రు ష్టి పెట్టా రు .భారత రాజ్యాంగం ,ఇతర
దేశాల రాజ్యా౦గాలను తులనాత్మకంగా పరిశీలింఛి విషయాలను కరతలామలకం
చేసుకొన్నారు .అన్నీ ‘’ఫింగర్ టిప్స్’’పై ఉండేవి .’’భాషా సాహిత్యాలపై ఉన్న టెంపరమేంట్
పార్టీ నిర్మాణం లో పనికి రాదు ‘’ అని గ్రహించి పార్టీ పత్రికలో పని చేసేందుకు
సిద్ధమయ్యారు .తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శ్రీ మోహిత్ సేన్
ప్రభావం తో హైదరాబాద్ లో విశాలాంధ్ర విలేకరిగా చేరారు .నాలుగేళ్ల తర్వాత పేట్రియట్,
లింక్ పేపర్ల కు పని చేశారు .1968 లో ధిల్లీ లో పేట్రియట్లో పని చేస్తూ ప్రముఖ మార్క్సిస్ట్
చరితక
్ర ారుడు ‘’హాబ్స్ వెన్ ‘’ను ఇంటర్వ్యు చేయటం మరపు రాని అనుభవమైంది .
సశేషం
సంస్కృతం ఎకానమీ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ కు ఉదాహరణ .శ్లో కాలు తేలిగ్గా గుర్తు ంటాయి
అని మెచ్చుకొన్నారు .గొప్ప పద ప్రయోగ శైలి వారిది .”’Fundamentals of Bharata
Natya Shastra ‘’కు ముందుమాట రాస్తూ ‘’శతాబ్దా లుగా కళ నే నమ్ముకొని ,ప్రచారం
చేస్తూ ,కూచిపూడి వారు చేసన
ి కృషి అనన్య సామాన్యమైనది ‘’అన్నారు .సమాజం లోని
అన్ని కోణాలను స్ప్రుసించే కవిత్వం అమృతం కురిసిన రాత్రిలో దేవరకొండ బాల గంగాధర
తిలక్ రాశాడని చెప్పారు .వట్టికోట ఆల్వార్ స్వామి ,దాశరధి ,కరుణశ్రీ , లపై గాఢమైన
మమకారమున్నవాడు ఉద్యమ కవితగా ప్రసద
ి ్ధి చెందిన వేములపల్లి శ్రీ కృష్ణ గేయం
‘’చేయత్తి
ె జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’అంటే వీరాభిమానం .పుట్ట పర్తి
వారి శివ తాండవం చదివి పులకించిన సంస్కారి .అందులో ‘’హరియే హరుడై ,లచ్చి
అగజాత యై సరికి సరిగ ,హరులోన హరి చూసి ,హరి యందు హరు జూసి ,భేద భావన
లెల్ల బ్రదిలి పాడేనమ్మా భవుడు ‘’,అన్న రచనలో అద్వైత సిద్ధి కనిపిస్తు ంది .నటరాజ
తాండవానికి జగన్మాత లాస్యానికి అందె అద్వైత౦ దర్శన మిస్తు ంది .ప్రతీకాత్మక మైన
సంప్రదాయ వాదన విచ్చుకొని ,,చూడ గల లోచూపు గల వ్యక్తీ ,సంఘం ,సాహిత్యం
,జీవితాల పరస్పరాశ్రయాను బంధాల ఏకాత్మతా బంధం సాక్షాత్కరిస్తు ంది ‘’అని విశ్లేషించిన
సంస్కారి .
విద్యా వైద్య ,రాజకీయ ,న్యాయ చట్ట విషయాలెన్నిటి పైనో వేలాది వ్యాసాలూ రాసి
మనసుకు హత్తు కోనేట్లు చేసిన హృదయవాది ,అభ్యుదయ వాది.. శ్రీ జువ్వాది గౌతమ
రావు గారు విశ్వనాధ కల్ప వృక్షం లో ని పద్యాలను రెండుగంటలకు పైగా బెజవాడ రామ
మోహన గ్రంధాలయం లో అచ్చగా విశ్వనాధ పాడినట్లే పాడుతుంటే రాఘవాచారిగారు ఆ
రెండు గంటలు తన్మయ స్థితి లో వినటం నేను చూశాను .కార్యక్రమం అవగానే వారిని
‘’మీరు కమ్యూనిస్ట్ ,విశాలాంధ్ర సంపాదకులు కదా ,విశ్వనాధ పై ఇంత ఆరాధన ఎలా
సాధ్యమైంది “”అని అడిగా .చిరు నవ్వు నవ్వి ‘’అది వ్రు త్తి ధర్మం ఇది ప్రవ్రు త్తి ధర్మ౦
‘’అన్నారు. అప్పుడు వారి సంస్కారానికి జోహార్ల ర్పించాను .బెజవాడలో ఎన్నో సభలలో
వారిని దర్శించాను .అంతటి సంస్కారి సజ్జ నులు ,సహృదయులు నిబద్ధ జీవి ,విశాల
హృదయులు శ్రీ రాఘవాచారి గారి సంపాదకీయ శైలిని శ్రీమతి కొమాండూరి శ్రీ కృష్ణ
అత్యద్భుతంగా ఆవిష్కరించారు . ఆమెను అభినందిస్తూ ముగిస్తు న్నాను .
కవిత్రయం లో చివరి వాడు ఎర్రన .హరివంశం ,భారత అరణ్య పర్వ పూరణ
,నృసింహ పురాణం రాశాడు .తన రచనలను నరాన్కిత మూ చేశాడు .నరసిమ్హా న్కిథమూ
చేసి పై ఇద్ద రి మార్గా లను అనుసరించాడు .’’హరి వంశం ‘’భారతానికి ఖిల పర్వం .అందుకే
ముందు దీన్ని రాసి ,తర్వాతభారతం పూర్తీ చేశాడు .ఎర్రనకు నన్నయ ,తిక్కనలు
‘’అబ్జా సన కల్పులు ‘’అనే భక్తీ భావం ఉంది .సాక్షాత్తు సృష్టి కర్త లైన నన్నయ ,తిక్కన ల
కవితా ముద్ర ను తన పై వేసుకొని ‘’ప్రబంధ పరమేశ్వరుడు ‘’అయాడు .ఈ పరమేశ్వర
పదం ఎర్రన కవితా శ్రేష్టతను తెలియ జేసేది మాత్రమే .ఎర్రన తో క్కిన కొత్త మార్గ ం ‘’సూక్తి
వైచిత్రి ‘’అని కవి సార్వ భౌముడైన శ్రీ నాధుడే కీర్తించాడు .ఎర్రన శైలి వర్ణనాత్మకం
..నృసింహ పురాణం అంతా వర్ణనా మయమే .అందుకే దాన్ని ‘’ప్రబంధం ‘’అన్నాడు
ఆయన .అదే తర్వాత వారికి మార్గ దర్శకం అయింది .భావుకులైన వారు మెచ్చే కవిత్వం
అది . ‘’సర్వమార్గేచ్చా విదాత్రు వు ‘’అని కవి సామ్రా ట్ విశ్వనాధ ఎర్రనకు కీర్తి కిరీటం
పెట్టా డు .ఇతి హాస ,పురాణ ,ప్రబంధ రచనా విధానాలకు దారి చూపించిన ‘’జ్ఞా త శిల్పి
‘’ఎర్రన .ఇప్పటి దాకా వచ్చిన కవిత్వాన్ని’’మార్గ కవిత్వం’’ అన్నారు
నవ్య ధో రణులు –2
దేశి కవిత్వం
,కాళిదాసాదు లను మార్గ కవి పరం గా ,దేశి కవిత్వాన్ని రాసిన వారని దేశి కవులుగా
పేర్కొన్నాడు .ఆయా ప్రా ంతాలకు చెందినది దేశీ .వ్యవహార భాషా ఛందస్సు దీనికి ముఖ్యం
.’’జాను తెనుగు ‘’అన్నాడు నన్నే చోడుడు .ఇదే అచ్చ తెలుగు ,అందమైన తెలుగు అని
భావం .ఈ రకమైన కవిత్వాన్ని శివ కవులు బాగా ప్రచారం చేశారు .కవిత్వం తన ‘’మార్గ ం
‘’వదిలి దేశీయమైంది ఇక్కడి నుంచే .మల్లికార్జు న పండితా రాధ్యుడు శివ తత్వ సారం అనే
గ్రంధాన్ని దేశీ ఛందస్సు లో రాశాడు .ఆశువు గా చెప్పిన వైన వన్నీ గ్రంధస్త ం అయాయి
తర్వాత వచ్చిన వాడు పాల్కురికి సో మ నాధుడు .శైవ మతం పై దీర్ఘ నిష్ఠ ,ప్రత్యెక
వ్యక్తిత్వం ,అద్భుత పాండిత్యం తో ,అనన్య కవితా శక్తి తో ,ఒక ‘’స్రష్ట ‘’గా నిలిచి పో యాడు
,’’ద్విపద ‘’తో సంప్రదాయ కవిగా నిలిచి గెలిచాడు .ఎనిమిది భాషలు ,అనేక శాస్త్రా లు
విభాక్తు లతో రచన ఉండటం దీని ప్రత్యేకత .ఒక్కో విభక్తి కి మూడేసి పద్యాలు,ఆది లోను
,అంతం లోను ,ప్రా స .మొదటిది వృత్త పద్యం .తరువాత రగడ అనే కలిక .మూడో ది
ఉత్కలిక .అన్ని విభక్తు లతో ఇరవై నాలుగు పద్యాలు .చివరగా ఇరవై అయిదవ పద్యం
సర్వ విభక్తు లతో ఒక వృత్త ం .చివరికి అన్కితాంత పద్యం లో కవి పేరు ఉండటం దీని
కవి సామ్రా ట్ విశ్వ నాద ,’’ప్రపంచం అంతా క్రియా రూపం ,అన్ని క్రియలు పరమేశ్వరుడిని
చేరతాయి .ధాతువు విభక్తి ని ఆశ్ర యించే ఎప్పుడూ ఉంటున్ది .విభక్తి తో సంబంధం లేని
క్రియ లేదు .అన్ని విభక్తు లతో పరమేశ్వరుడిని గురించి చెబితే ఆయన సర్వ క్రియలకు
ఆధార భూతుడు అని చెప్పినట్లే ‘’అని గొప్ప విశ్లేషణ చేషారు .ఇదో కావ్య తత్త ్వం .
‘’బసవా ! బసవా ! బసవా !వ్రు షాదిపా!’’అన్న తోలి శతకాన్ని కూడా రాసి తెలుగు లో
అచ్చ తెలుగు ఛందస్సు ‘’ద్విపద ‘’ను ఎన్ను కొని ‘’బసవ పురాణం’’ రాశాడు
.నన్నయ మొదలు పెట్టిన ‘’చంపూ ‘’పద్ధ తికి పో టీగా ఒకే పద్య పద్ధ తిని అంటే ద్విపద
.బసవడు ,పండితా రాధ్యుడు చారిత్రా త్మక మహా పురుషులు .వారికి కావ్య గౌరవం
కల్పించిన చారిత్రిక కవి . అంతే కాదు - క్రింది కులాల వారికి అగ్రా సనం కల్పించిన మొదటి
కవిగా ,నూతన మార్గా నికి దేశికునిగా నిలిచి పో యాడు . ఈయన తర్వాతా చాలా మంది
వాడు కూడా సో మనే .పలుకు బడు లకు ,జాతీయాలకు ,సామెత లకు ఆయన కవిత్వం
రాసి ,జాన పదులకు ఇష్ట మైన ‘’బుర్ర కధ ‘’కు బీజం వేశాడు .ఆయన కవితా ధార
ఆలోచన కంటే ఎలా గొప్పగా చెప్పాడా అని ఆశ్చర్య పో తు ఆయన కవిత్వం వెంట పరుగో
పరుగు .అందులో కొట్టు కు పో వాల్స్సిందే .ముంచి తేలుస్తా డు .అడ్డూ ఆపు లేని ఉధృత
నవ్య దో రణలు – 3
నన్నే చోడుడు
కవి రాజు మార్గ కవి గా ప్రసిద్ధు డు .జాను తెలుగు కు ప్రా చుర్యం తెచ్చాడు .అతని ‘’కుమార
సంభవం ‘’వరసతీ’ . కావ్యాన్ని ‘’వరసతి ‘’గా పో ల్చిన మొదటి కవి .అంతే కాదు మొదటి’’
రాజ కవి’’ కూడా .’’ప్రబంధం ‘’అనే పేరు ను చాలా సార్లు వాడాడు .’’బంధ కవిత్వాన్ని
‘’కవిత్వం లోకి దించిన మొదటి కవి కూడా .పద్యాలను సజీవ చిత్రా లుగా మలిచాడు
.కావ్యం అంతా దేశీయ వాసన గుబాళిస్తు ంది .శివభక్తు డే కాని ,శైవ మత ప్రచారం చేయని
వాడు .పరమత నింధా చేయని సంస్కారి కూడా . జాను తెనుగు తో బాటు ,’’వస్తు కవిత
‘’లేక ‘’వస్తు కావ్యం ‘’అనే అంశాన్ని మొట్ట మొదట ప్రయోగించాడు .కావ్యానికి అవసర
మైన సూక్తు లు ,వర్ణనలు ,గుణాలు ,రసాలు ,మొదలైన విషయ సామగ్రి నే ‘’వస్తు వు
‘’అన్నాడని విశ్లేషకుల భావన .’’మృదు రీతి సూక్తు లిమ్పొంద ‘’అన్న పద్యం దీనికి
ఆధారం .చోడుని పద్ధ తిని ‘’కావ్య పద్ధ తి ‘’అన్నారు .నన్నయది ఇతిహాస మార్గ మైతే ,నన్నే
చోడు నిది కావ్య మార్గ ం .ఈ రెండూ ఒకే సారి తెలుగు సాహిత్యం లో ప్రా రంభమయి నట్లు
భావిస్తు న్నారు .
కేతన
మూల ఘటిక కేతన సంస్కృతం లో దండి మహా కవి రచించిన ‘’దశ కుమార చరిత్ర
‘’అనే కావ్యాన్ని తెలుగు లో ‘’దశ కుమార చరిత్ర ‘’గా రాశాడు .తిక్కన గారికి దీన్ని
అంకితం చేశాడు .ఇలా తెలుగు లో ఒక కవి ఇంకో కవి కి అంకితం ఇవ్వటం కేతన తో
ప్రా రంభమైంది .కొత్త దారి తొక్కి మార్గ దర్శి గా నిలిచాడు .స్వతంత్ర కేతనం ఎగుర వేశాడు
జెప్పి యుభయ కవి మిత్రు మెప్పింప –నరిది బ్రహ్మ కైనా ‘’అని తన కావ్యాన్ని కవి బ్రహ్మ
తిక్కన మెచ్చి నట్లు చెప్పు కొన్న ఘటికుడు .’’విజ్ఞా నీశ్వ రీయం ‘’అనే ధర్మశాస్త ్ర గ్రంధాన్ని
కూడా రాసి ,శాస్త ్ర రచనకు శ్రీ కారం చుట్టా డు .కధా కావ్యానికి ఆద్యుడు కేతన అని పించు
కొన్నాడు .
మారన
అనుసరించాడు .అల్ల సాని పెద్దనా మాత్యుని ‘’మను చరిత’్ర ’కు ప్రేరణ –మారన గారి
చెప్పగలిగాడు .పురాణ రచనకు ఆద్యుడై ,తరువాతి వారికి మార్గ దర్శి అయాడు మారన
.కవిత్రయం సరసన నిలవ గలిగిన సంస్కారి .నిగర్వి .’’అఖిల విబుధ సభా పర్వమై
,జగజ్జ నాలికి గర్వ పర్వ మై ,యధిక పుణ్య యోగి హ్రు చ్చాంతి పర్వ మై యొప్పు దాని
.సుకుమారత్వం ,సూక్ష్మ రీతి మారన ప్రత్యేకత .సాత్విక గుణ పరి పూర్నుడిగా మారన
హుళక్కి భాస్కరుడు
చంపూ రామాయణం .కవి పేరు మీదే ఈ రామాయణం వర్దిల్లటం కొత్త దనం .భారతాన్ని
కవిత్రయం తెనిగించి నట్లే భాస్కర రామాయణమూ బహు కృతం అయింది .బాల ,కిష్కింద
శిష్యుడు రుద్ర దేవుడు ,అరణ్య ,యుద్ధ కాండాలలో ఎక్కువ భాగం భాస్కరుడు రాశారు
భాస్కరుని వంతు స్వల్పమే అయినా ,కావ్యం భాస్కరుని పేరు మీదే ఉండటం కొత్త గానూ
,వింత గానూ వుంది .నన్నయ ,తిక్కన లకు దీటైన కవి అని భాస్కరుడు కీర్తి పొ ందాడు
వాల్మీకానికి చాలా దగ్గ రగా ఉండేట్లు ,ఔచిత్య వంతం గా ఉండేట్లు రచన సాగింది .ఇంకో కొత్త
విషయం ఏమి టంటే శ్రీ రాముని ఒక మహా మానవుని గా చిత్రించి నూత్న పో కడలు
తెలుగు లో ద్విపద రామాయణాన్ని గోన బుద్దా రెడ్డి రాశాడు ..తండ్రి పేరు విథల
రాజు .అది పాండు రంగని పేరు .ఆ పేరు లోని ''రంగ''పదం తో ''రంగ నాద రామాయణం
''గా ప్రసిద్ధి .చెందింది అని అందరు అంటున్న విషయం .పాటలుగా పాడు కోవ టానికి
అవటం , ,లక్ష్మణుడి నిద్ర ను భార్య ఊర్మిళ తీసు కోవటం ,,మంధర కాలును శ్రీ రాముడు
బాగా పెంచాడు .అప్పుడే నాయకుని సామర్ధ్యం కు విలువ హెచ్చు తుంది అని అని
చూపెకొత్త చూపు ఇందులో కన్పిస్తు ంది .పునరుక్తి గా కొన్ని పదాలు వాడి ,విషయ
ప్రా ధాన్యాన్ని పెంచటం మరో విశేషం .పాత పడి పో యిన మాటల మూట లన్నీ వది
లించేశాడు .కొత్త మాటలకు అభిషేకం చేశాడు .నవ్యత కు ప్రా దాన్యమిచ్చాడు .ప్రసన్న
గౌరన
అందులోను శ్రీ వైష్ణవ సంప్రదాయ కవుల్లో పేరు పొ ందాడు .పరమ యోగి విలాసం ,అష్ట
మహిషీ కల్యాణం ,ఉషా కల్యాణం చిన్నన్న గారి పెద్ద రచనలు .అన్నమయ్య చరిత్ర ను
ద్విపద కావ్యం గా రాశాడు .అందుకే'' చిన్నన్న ద్విపద కేరుగును ''అనే పేరు వచ్చింది
ద్విపద కవిత్రయం
ఆది పర్వం నుండి ద్రో ణ పర్వం దాకా ,(సభా పర్వం లేకుండా )ఆరు పర్వాల
భారతాన్ని బట్టే పాటి తిమ్మన ,సభా పర్వాన్ని బాల సరస్వతి ,కర్ణ పర్వం నుంచి స్వర్గా
రోహణ పర్వం వరకు ఆత్కూరి సో మన అనే కవిత్రయం రచించటం కొత్త మార్గ మే అయినా
కూడా ఉంది .తిమ్మన అరణ్య పర్వాన్ని సంగ్రహం గారాస్తే ,సో మన ఆ పర్వాన్ని సంపూర్ణం
గా రాయటం విశేషం .భారత అరణ్య పర్వాన్ని నన్నయ్య గారు కొంత రాసి వదిలేస్తే ఎర్రా
ప్రగడ పూర్తి చేసి నట్లు ఇక్కడ సో మన ఆపని చేయటం తమాషా .అక్కడా ఇద్ద రే ,ఇక్కడా
ఇద్ద రే ..అదీ అరణ్య పర్వ విషయం లోనే అలా జరగటం తమాషా గా వింతగా ఉంది .ఎర్రన
చేసింది పూరణం .ఇది సర్వ సమగ్రత్వం ..ఒకే పర్వాన్ని ఇద్ద రు రాయటం మనకు కన్పించే
నవ్యత్వం .తరిగొండ వెంగమాంబ ''రాజ యోగ సారం ''అనే ద్విపద కావ్యం రాసి ,మహిళా
కవులకు ప్రో త్సాహాన్నిచ్చింది ..బసవ పురాణం నుంచి ఇప్పటి దాకా ద్విపద ధార
కనకాభి షేకం తో పాటు పడ రాని కష్టా లలు పడ్డ కవి శ్రీ నాధుడు .''చాటువు ''కు
ప్రా ణం పో శాడు .ప్రియమైన అందమైన మాటే చాటువు ..ఎన్నో చాటువులు ఆయన పేరు
మీద చలామణి లో ఉన్నాయి .''పద ప్రసిద్ధ ధారా ధుని ''అని పించు కొన్నాడు .ఆయనది
ప్రవాహ లక్షణ కవిత్వం .చాలా కావ్యాలను ,చాలా రకాలుగా రాసి వైవిధ్యం లో కొత్త దారి
తొక్కాడు శ్రీ నాధుడు .మంజరీ ద్విపద లో ''పల్నాటి వీర చరిత్ర ''రాశాడు .చాలా క్షేత్రా లను
''వక్రో క్తి ''ని తెలుగు లో అద్భుతం గా పండించిన వాడు శ్రీ నాధుడు .ఇంతకీ వక్రత అంటే
చంద్ర వంక ,చండికా దేవి బిగువైన స్త న ద్వయం ,సరసత్వం గల కావ్యాలే చిరకాలం
జీవిస్తా యని శ్రీనాధుని నమ్మకం .తనది ''కర్నాట భాష ''అన్నాడు .అంటే చెవికి ఇంపైన
భాష అని అర్ధం .ఈ మాటను కూడా కొత్త గా ,మొదటి సారిగా వాడిన కవి శ్రీనాదుడే .ఉక్తి
చమత్కారం ఉంటేనే కావ్యానందం లభిస్తు ంది .శివుని పై కాశీ ఖండం , ,,భీమ ఖండం ,హర
విలాసం ,వంటివి రాసిన పరమ మాహేశ్వర భక్తు డు .పేరు లో శ్రీ మహా విష్ణు వు ఉన్నా .ఆ
,సమైక్యత కు స్పూర్తి గా నిలిచాడు .ఇదీ అప్పటికి కొత్త సంగతే .రామ రాజా భూషణుడి
మాటల్లో చెప్పా లంటే ''వాగను శాసనుడు అనే బ్రహ్మ యే నన్నయ -ఆది శేషుడు తిక్కన
-సిరికి హరి అయిన విష్ణు మూర్తే శ్రీ నాధుడు .-సో ముడు చంద్రు డు ,భాస్కరుడు
ఆదిత్యుడైన కవి భాస్కరుడు ,''తెలుగు లో కావ్యాన్ని నన్నయ సృష్టిస్తే ,తిక్కన నిల బెడితే
,శ్రీనాధుడు కాచి రక్షించాడని భట్టు మూర్తి గారి భావన .వీరితో పాటు సో మన ,భాస్కరుడు
చంద్ర సూర్యుల్లా ప్రకాశింప జేశారట .''శ్రీనాదుడిని -యుగ కర్త ''అన్నారు .ఏ యుగం ?అని
ప్రశ్నిస్తే ''కావ్య యుగం ''అని సమాధానం .ఇదే ప్రబంధ పూర్వ యుగం కూడా .ఇక్కడి
నుంచే కవిత్వం అనువాద బాట వదిలి ప్రబంధ రచనకు మార్గ ం చూపించింది ..ఎంతో మంది
కవులకు శ్రీ నాధుడు ఆదర్శం .హర్షు డు రాసిన నైషద కావ్యాన్ని తెలుగు లో ''హర్ష నైషధం
దర్శనమవుతుంది .గౌడ డిండిమ భట్టు కంచు దక్క ను కూడా పగుల కొట్టి రికార్డు
కవిత్వం లో సీస పద్య నిర్మాణం లో చూపించాడు .సీసం అంటే శ్రీనాదుడే అనే ముద్ర
పడింది .దానిపై సాధికారికత తో పాటు ''సరి లేరు నా కెవ్వరూ''అని పించు కొన్నాడు కవి
నవ్య ధో రణులు –5
పో తనా మాత్యుడు
తెలుగు భారతం సంస్కృత భారతం కంటే పరిమాణం లో చిన్న దైనదే .పో తన
భాగవతం మాత్రం వ్యాస భాగ వానుని భాగవతం కంటే పెద్దది అవటం కొత్త విషయం .దీనికి
కారణం భక్తీ కధ వస్తే పో తన పరవశం తో పెంచి రాసేయట మే .పో తన సహజ పాండిత్యం
ఉన్న కవి అవట మూ నూతన విషయమే .తెలుగు లో ఎన్నో కావ్యాలున్నా పో తన
భాగవతమే పండిత ,పామర రంజక మైంది .కరతలా మలకమూ అయింది .దీనికి కారణం
భక్తీ ,ఆర్ద్రత .అంత్య ప్రా సలకు అన్నప్రా సన చేసింది పో తనే .వైష్ణవ భక్తీ సాంప్రదాయానికి
ప్రతీక గా పో తన భాగవతం నిలిచింది .అన్నమయ్య మొదలైన తద నంతర వైష్ణవ
భక్తు లకు పో తన్నీ దారి చూపించాడు .మందార మకరంద తున్ది లం గా పద్యాలను చెప్ప
టం తో తెలుగింట పో తన పద్యాలు అందరి నోట నినదించాయి .రుక్మిణీ కళ్యాణం ,గజేంద్ర
మోక్షం ,నిత్య పారాయణీయ మయ్యాయి .ఇంత బాగా జనసామాన్యాన్ని అలరించిన కవి
పో తన ఒక్కడే అవటం విశేషం .అంత వరకు భాగవతం జోలికి పో క పో వటమూ పో తన్నకు
బాగా కలిసొ చ్చింది .
అన్నమాచార్యులు
జక్కన –అనంతామాత్యుడు
కధా కావ్యాల పరంపర లో ‘’శుక సప్త తి ‘’,’’హంస విం శతి ‘’వచ్చాయి .మొదటి
దాన్ని పాల నేరి కదిరీ పతి ,రెండో దాన్ని అయ్యల రాజు నారాయణా మాత్యుడు రాశారు
‘’.రంకును’’ చివరిదాకా వర్ణించి చెప్పి ,దాని జోలి కి వెళ్ళ వద్ద ని చివర్లో నీతి బో ధించారు
.అయితే ఆనాటి ఆచార వ్యవ హారాలు ,వృత్తు లు ,వాటి విశేషాలు ,వేష భాషలు ఇందులో
వర్ణించటం తో’’ క్రా నలాజికల్ సమా చారాన్ని’’’’ ఇచ్చేవిగా ,అంటే సాంఘిక చరితక
్ర ు
సంబంధించి నవి గా ప్రత్యేకించి వీటిని పేర్కొంటారు ‘’.కధా కావ్యాలను ‘’విజ్ఞా న సర్వస్వం
‘’గా మార్చి కొత్త దారి చూపించటం వీరి ప్రత్యేకత.’’అన్నారు కోవెల సంపత్కుమారాచార్యుల
వారు .
జక్కన
కొరవి గోపరాజు
‘’సింహాసన ద్వాత్రింశిక ‘’కధా కావ్యాన్ని రాసిన కొరవి గోప రాజు కవి
,పండితుడు,వీటికి మించి శాస్త జ్ఞు
్ర డు .నాట్యం ,శకునం ,కామం ,యోగం ,స్వప్నం
మొదలైన శాస్త్రా లను లోతుగా అధ్యనం చేసి లోతు పాతు లను తెలుసు కొన్న వాడు
.శాస్త ్ర సిద్ధా ంతాలను సమర్ధ వంతం గా కావ్యాలలో రాసిన మొదటి కవి గోప రాజు .తన
కావ్యాన్ని ‘’హరి హర నాధుడు ‘’కు అంకితం చేసిన చివరి కవి కూడా అవటం ఒక విశేషం
.పురోహితులను ,చింత కాయలను కూడా కవిత్వం లో బంధించాడు
‘’.సామెతలఆమెతలు’’ పుష్కలం .సూక్తు లు ,పలుకు బడులు దట్టించి తెలుగు ను పరి
పుష్ట ం చేశాడు .వినూత్న కొరవి చేత ధరించి వెలుగు ప్రసాదించాడు .
ఇప్పటి వరకు మనం చూసిన తెలుగు సాహిత్య రంగం లో తొలి జంట కవులు
నంది మల్ల య్య ,ఘంట సింగన ..అదేవీరి నవ్యతా ,నాణ్యత .వీరిద్దరూ ‘’శరీరం ,ప్రా ణం
‘’లాగా ఉన్నారని.ప్రతి పద్యాన్ని ‘’చారు ఫణితి ‘’లో చెప్పగలరని ,వీరిద్దరూ కలిసి రాసిన
‘’వరాహ పురాణాన్ని ‘’అంకితం పొ ందిన సాళువ నరస రాజు అన్నాడట .వ్యర్ధ పదాలు
(జల్లు లు )లేకుండా అల్పాక్షరాలతో ,అనల్పార్ధం గా రచించారని ఈ జంట కు పేరుంది .ఈ
జంట అరాసిన మరో కావ్యం ‘’జ్ఞా నం అనే చంద్రు ని ఉదయం ‘’అయిన ‘’ప్రబో ధ
చంద్రో దయం ‘’అనే నాటకం .ఇది ‘’విశ్వ సాహిత్యం లోనే అపురూప నాటకం ‘’గా పరిగణింప
బడింది .జీవన వేదాంతానికి చెందిన అతి సులభ ,సరళ రచన ‘’.వేదాంత రస పాకాన్ని
గ్రో లిన వారెవరూ ,మళ్ళీ తల్లి పాలు గ్రో లరు –కోరరు ‘’అన్నారు విజ్ఞు లు .అంటే మళ్ళీ జన్మ
అనేది ఉండదు అని నిశ్చితాభి ప్రా యం .అద్వైత సిద్ధా ంత బో ధకం గా ఉన్న నాటకం ఇది
.’.దీన్ని ‘’ప్రబంధం ‘’లా రాసి నవ్యత ను ,నాణ్యత ను సాధించారు వీరు .కనుకనే వారిద్దరిని
స్మరిస్తు న్నాం .సంస్కృతం లో ‘’కృష్ణ మిశ్రు డు ‘’రాసిన ఈ నాట కాన్ని ప్రబంధం గా మార్చి
నూత్న వరవడి సృష్టించిన తొలి జంట కవులు వీరు .వ్యక్తు లు వేరన
ై ా ,కవిత్వం మాత్రం
ఒక్కరే రచించి నట్లు రాయటం మహా గొప్ప విషయం .నవతను కవిత లో సృష్టించారు
.జంట కవిత్వానికి ఆద్యులై వంద నీయు లైనారు .వీరి రచన లో ‘’సూక్తి వైచిత్రి ‘’అధికం
..ఉదాత్త మైన రచనను సముదాత్త ం గా పో షించారు .ఈ జంట కవుల రచన ‘’సూక్తి
భాండారం ‘’అన్నారు మహా పండితులు శ్రీ మల్ల ం పల్లి శరభేశ్వరార్యుల వారు ..ఇలా
నన్నయ్య నుండి నంది మల్ల య్య వరకు ఎందరో కవులు తెలుగు సాహిత్యం లో ఎన్నో
నవ్య రీతులను వెలయింప జేసి , మలుపులు తిప్పి ,అభ్యుదయ మార్గ ం లో ప్రయాణం
చేసి మహా గౌరవాన్ని పొ ందారు .తాము ధన్యులై .మనల్నీ ధన్యులను చేశారు
.ఎప్పటికప్పుడు తెలుగు సాహిత్య సరస్వతి కి నూతన అలంకారాలను సంత రించి
వినూత్న శోభ ను చేకూర్చారు .’’జయంతి తె సుక్రు తినో రస సిద్ధా ః కవీశ్వరః ‘’.
కేరళలో పుట్టి ,మద్రా స్ ,మైసూర్ లలో చదువు ఉద్యోగ 0 చేసి ,పుట్ట పర్తి చేరి శ్రీ
సత్యసాయి బాబా ఆంతరంగికుడై ,మొట్ట మొదటి బాబా జీవిత చరితన
్ర ు ఆయన ప్రేరణతోనే
రచించి ఆయనతో దేశమంతా పర్యటించి ఆయన ఆదేశం తో దేశాలు తిరిగి సాయి
ప్రేమామృతాన్ని ప్రజలకు పంచి ,’’సనాతనసారధి ‘’కి రధ సారధియై ఆలిండియా
రేడియోకి ‘’ఆకాశవాణి ‘’సార్ధక నామధేయాన్ని అందించి , ఉద్యోగకాలం లో ఎవరికీ తట్ట ని
ఎన్నో సేవా కార్యక్రమ కస్తూ రికా పరీమళాన్ని వెదజల్లిన పుణ్యమూర్తి ప్రొ ఫెసర్ నారాయణ
కస్తూ రి బహుభాషా కోవిదుడు .
అందరి చేతా ఆప్యాయంగా ‘’కస్తూ రి ‘’అని పిలువబడే నారాయణ కస్తూ రి కేరళలో కస్తూ రి
రంగనాథ శర్మగా నారాయణ శర్మ పుత్రు డిగా 25-12-1897 న ఉత్త ర తిరువాన్కూర్ లో
ని త్రిపునిత్తూ ర లో జన్మించాడు. పుట్టిన 11 వ రోజున తల్లి అర్జు నుడు ప్రతిష్టించిన స్థా నిక
పార్ధసారధి దేవాలయానికి తీసుకువెళ్లి స్వామికి ఎదురుగా నేల మీద పడుకో బెట్టింది
.ఆమెకు స్వామి ఏదో సందేశం ఇచ్చినట్లు భావన కలిగింది ..అలాగే రోజూ ఎత్తు కొని వెళ్లి
స్వామి దర్శనం చేయించేది .అమ్మతండ్రి అంటే తాత దేవాలయ ఎక్సి క్యూటివ్ ఆఫిసర్
..పెళ్లి నాటికి తండ్రివయసు 18 ,తల్లికి 12 . .నామకరణం నాడు తండ్రి అకస్మాత్తు గా
కొడుకుకు ‘’కస్తూ రి రంగనాధ ‘’అని పేరుపెట్టా రు .ఇంతవరకు కస్తూ రి పేరు ఆ ఇంట ఎవరికీ
లేదు . సంప్రదాయం ప్రకారం కస్తూ రి రంగనాధ శర్మ అయ్యాడు . కేరళ ,తమిళనాడులలో
తండ్రిపేరు ఇంటిపేరు అవుతుందికనుక తర్వాత నారాయణ కస్తూ రి అని షార్ట్ నేమ్
పెట్టు కొన్నాడు . శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి నుదుట ఉండే నిలువు బొ ట్టు కస్తూ రితో
పెడతారు .దాని సుగంధం ఎంతో దూరానికి వ్యాపిస్తు ంది .అలాగే ఈ కస్తూ రి సేవా
పరిమళం కూడా బాగా వ్యాప్తి చెంది సార్ధక నామం అయింది ..
చిన్నప్పుడే తండ్రికి మసూచికం సో కి మరణించాడు .. మాతామహుడి ఇంటనే తల్లీ
కొడుకు ఉండేవారు . తాత చండ శాసనుడు .ఆంగ్ల చదువులు ఇష్ట ం లేనివాడు . కానీ
తల్లిప్రో త్సాహం తో అదే చదివాడు .ఆకాలం లో కొచ్చిన్ రాజు తమరాజ్యం లో
బ్రా హ్మణులెవరూ తిండిలేకుండా ఉండరాదని రాజధానిని కొచ్చిన్ నుంచి త్రిపునిత్తు రకు
మార్చి అక్కడ అన్నసత్రా లు ఏర్పాటు చేశాడు .తల్లి ,కస్తూ రిని అక్కడ హై స్కూల్ లో
చేర్పించింది .చదువుకు తిండికి ఇబ్బంది లేకుండాపో యింది .ఫిఫ్త్ ఫారం లో ఉండగా
కుమార్ అనే విద్యార్థి నాయకుడి ఆధ్వర్యం లోఒక డిబేట్ ‘’శ్రమ లేకుండా ఉచిత భోజనం
అందించరాదు ‘’ను నిర్వహించి రిజల్యూషన్ రాజుకు పంపారు .కానీ ఆయన దీన్ని ‘’లైట్
తీసుకొని ‘’అన్నసత్రా న్ని కొనసాగించాడు . 1903 లో చేరి 1914 వరకు కస్తూ రి
చదివిన స్కూల్ రాష్ట ం్ర లోనే నంబర్ వన్ .ఉపాధ్యాయలనుప్రతిభ ప్రా తిపదికపై ఎంపిక
చేసవ
ే ారు .రాజుగారి పిల్లలు గుర్రబ్బండిలో స్కూల్ కు వచ్చేవారు .వాళ్ల కు కుర్చీలు డెస్క్
లు ఉండేవి . మిగిలినవారికి’’ తొడలే’’ డెస్క్ లు ..యువరాజు గోపాల మారార్ కస్తూ రి
క్లా స్ మేట్ .అప్పుడప్పుడు అతనితో రాజ అంతఃపురానికి వెళ్ళేవాడు ..అప్పుడు క్లా సుకు
30 మందిమాత్రమే విద్యార్థు లు .ఉపాధ్యాయులు నిష్ఠ గా బో ధించేవారు ..హెడ్ మాస్ట ర్
గోపాలకృష్ణ అయ్యర్ రాజావారి పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు ..యెన్ ఆర్ సుబ్బ అయ్యర్
బ్రిటిష్ హిస్టరీ చెప్పేవాడు . అప్పుడు ‘’రూల్ ఆఫ్ బ్రిటాన్నియా ‘’అందరు తప్పక నేర్వాల్సి
వచ్చేది . అప్పుడే అన్నన్ రాసిన ‘’పార్ల మెంటరీ ప్రా క్టీస్’’ అనే పుస్త కాన్ని
ప్రచురింపబడగా కస్తూ రి కొని చదివేశాడు . 1921 లో మైసూర్ కాలేజియేట్ హై స్కూల్
లో హిస్టరీ బో ధిస్తూ కస్తూ రి విద్యార్థు ల చేత ‘’స్తూ డెంట్ పార్ల మెంట్ ‘’అంటే మోడల్
పార్ల మెంట్ నిర్వహింప జేశాడు .స్పీకర్ ప్రధాని,ప్రతిక్షానాయకుడు బిల్లు ప్రవేశ పెట్టటటం
చర్చ పాసవటం సవరణల ప్రతిపాదన వంటి తంతు అంతా విద్యార్థు ల చేత చేయించి
శెభాష్ అనిపించుకున్నాడు కస్తూ రి .ఇలా అక్కడ పని చేసన
ి కాలం అంటే 1928 వరకు
ఏడేళ్లు ప్రతిఏడాది 20 ఆదివారాలలో ఈ కార్యక్రమం చేయించాడు ..సుబ్బ అయ్యర్
‘’వారన్ హేస్టింగ్ ఇంపీచ్ మెంట్ ‘’ను విద్యార్థు లతో చేయిస్తే కస్తూ రి ,ఎడ్మ 0 డ్ బర్క్ ఆంగ్ల
ప్రసంగాలు విద్యార్థు లచే చేయించేవాడు . వాగ్ధా టికి బర్క్ నే ముందు పేర్కొంటారని
మనకు తెలుసు .
స్టూ డెంట్ అసో సియేషన్ లో వక్త ృత్వ పో టీలు ,నిర్వహించేవాడు . వచ్చేవారం
చర్చించబో యే అంశాన్ని ముందే తెలియజేసి విద్యార్థు ల అవగాహనకు
అవకాశమిచ్చేవాడు ..ఒక విద్యార్థి ని 1913 లో తరువాతవారానికి విషయం ఏమిటి
అని అడిగితె ‘’The dippressed classes and the supression of the
oppression practised on them ‘’అని చెప్పగానే అందరూ అందరూ
అభినందనగా చప్పట్లు కొట్టా రు .డిబట
ే ింగ్ రసవత్త రంగా అర్ధవంతంగా జరిగి మంచి
ఫలితాన్నిచ్చింది అని కస్తూ రి గుర్తు చేసుకొన్నాడు .
పాఠశాల గ్రంథా లయం లోని విలువైన పుస్త కాలు చదివాడు . స్కాట్ రాసిన ‘’టాలిస్మన్
‘’బాగా ఇష్ట ం .తనతోపాటు స్కాట్ మనల్నీ తీసుకు వెడతాడు అంటాడు . 1913 లో
ఇన్స్పెక్షన్ లో అధికారి ఏ పుస్త కం చదువుతున్నావని అడిగితె ‘’లెస్ మిజరబుల్స్ ‘’అని
చెబితే దాన్ని ‘’లా మిజరబుల్స్ ‘’అని పలకాలని సరిదిద్దా డని .నిజాయితీగా చెప్పాడు .
ఇంటిదగ్గ ర తాతగారు కూడా కథల పో గు .రోజూ ఏదో ఒకటి చెప్పేవాడు .. ఈ తాత
మామూలోడు కాదు బలే ముదురు .ఇంట్లో పిల్లి లేవటానికి ఎన్నో ఉపాయాలు
పన్నేవాడు .పెద్ద సంసారం .ఎంతవచ్చినా చాలేదికాదు .అందుకని తీర్ధయాత్రలు అని
చెప్పి డబ్బున్నవాళ్ళదగ్గ ర డబ్బు దండుకొని ,యాత్ర చేసవ
ి చ్చి మిగిలిన డబ్బును రెండు
మూడు నెలలు కొంప గడవటానికి ఉపయోగించేవారు ..
కొచ్చిన్ రాష్ట ్ర ప్రభుత్వం రాష్ట ్ర వ్యాప్త పరీక్ష పెట్టి అందులో కస్తూ రితోపాటు అయిదుగురిని
సెలెక్ట్ చేసి నెలకు 5 రూపాయల స్కాలర్షిప్ మూడేళ్లు ఇచ్చింది .దీనితో అతని నాలుగు
అయిదు ఆరు ఫారం ల చదువు గట్టెక్కింది .మూడు నెలలకొకసారి హెడ్ మాస్ట ర్ పిలిచి
పారితోషికం గా విక్టో రియా రాణి బంగారునాణెం అంటే 15 రూపాయల విలువకలది
ఇచ్చేవాడు .దీన్ని తాత కిస్తే వెండి నికెల్ రాగి నాణాలు గా మార్చి నాకి పారేసేవాడు అని
చమత్కరించాడు కస్తూ రి . పెద్ద కుటుంబాన్ని మోయటానికి తాత కు మరో గొప్ప
ఆలోచనవచ్చి 7 వ ఏటఉపనయనం చేశాడు .ఒక రోజు పూర్ణా నదిలో కస్తూ రి ఈదటం
చూసి బాలశంకరులను మొసలి పట్టు కున్నట్లు మనవడిని పట్టు కొని సన్యాసం
తీసుకొంటాడేమోనని భయపడి గీసి గీసి బేరమాడి 600 రూపాయల కట్నం తో పెళ్లి
కుదిర్చి నాలుగు రోజులు పెళ్లి చేయించాడు ..ఈ డబ్బు నొక్కేద్దా మని ముసలాడి
ముదురుఆలోచన . కస్తూ రి తల్లి బ్రేకే వేసి ఆడబ్బు జాగ్రత్త చేసి తన చదువుకు
ఉపయోగించిందని చెప్పాడూకస్తూ రి .ఎర్నాకుల 0 లో స్కూల్ ఫైనల్ పరీక్షరాసి
మలయాళం సాహిత్యం హిస్టరల
ీ లో రాష్ట ం్ర లో మొదటిమార్కు మొత్త ం మీద 5 వ రాంకు
సాధించి కాలేజీ చదువుకు నెలకు 10 రూపాయల రెండేళ్ల స్కాలర్ షిప్ కు అర్హత
పొ ందాడు . ఎర్నాకుల 0 లో లో ఇంటర్ కు చేరి సత్ర భోజనం చేస్తూ
గడపచ్చుఅనుకొన్నాడు .కానీ సమయాలు కుదరక ఒక విధవరాలింట్లో చిన్నగది
తీసుకొని ఆమె వండిపట
ె ్టింది తింటూ చదువుకున్నాడు .
--
కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి -2
--
--
1940 జనాభా లెక్కల సేకరణ (సెన్సస్ )కు కస్తూ రి మిత్రు డు కృష్ణ మూర్తి ‘’ఆదికర్ణా టక
పురం ‘’ను ఎన్నుకొన్నారు . 12 మంది యువకులను కార్యకర్త లుగా తీసుకొన్నారు
.అందులో ఒకడు బ్రా హ్మణ యువకుడు .అతడు’’ ఆ మాల మాదిగ వాటిక ‘’కు రానని
భీష్మించాడు .. అతని భయం ,అనుమానం పో గొట్ట టానికి కస్తూ రి అతనిని ముందుగా
అక్కడి హరిజనుల శ్రీ రామ దేవాలయానికి తీసుకు వెళ్ళాడు . అక్కడి హరిజనులు గుండె
నిండుగా హరిభక్తి తో చేస్తు న్న రామభజన చూసి ఆశ్చర్యపో యాడు .వారికి హిందూ
ధర్మం పై ఉన్న నమ్మక విశ్వసాలకు భక్తికి అతడికళ్ల వెంట ఆనంద బాష్పవాలు
ధారాపాతంగా కారిపో యాయి . .సెన్సస్ పూర్తిఅయినతర్వాత తన బాచ్ వారికి
హరిజనవాడలో నే కస్తూ రి విందు ఏర్పాటు చేశాడు .ఆ బ్రా హ్మణ కుర్రా డు ఆనందంగా
వారితోపాటు కూర్చుని హాయిగా భోజనం చేశాడు .చివరికి కస్తూ రితో ‘’సార్ !ఈ
చిన్నవాడిని మీరు ఓడించేశారుసార్ ‘’అన్నాడు కృతజ్ఞ తగా ..
గ్రా మీణ సేవా కార్యక్రమ నిర్వాహకుడుగా కస్తూ రి తనబృందం తో యూనియన్ తరఫున
ప్రతి శనివారం పూర్తిగా ఒక రోజు ప్రో గ్రా మ్ మైసూర్ పడమటి భాగం లోని కూర్గ్ హళ్లి గ్రా మం
లో లో నిర్వహించాడు .బస్సులో ఆ వూరు వెళ్లి అక్కడి పిల్లలను ఒక చోటికి చేర్చి
ఆటలాడించి కథలు చెప్పేవాడు .ఇద్ద రు ముగ్గు రుకలిసి ఆ పిల్లల ఇళ్ల కు వెళ్లి
మామూలుగా మాట్లా డుతూ వాళ్ళ ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకొంటూ
ఉండేవారు .డాక్టర్లను తమతోపాటు తీసుకు వెళ్లి వారిజబ్బులను పరీక్షింపజేసి మందులు
ఉచితంగా ఇచ్చేవారు . వారి వినోదం కోసం నాటకాలుఆడే వారు . ఆధ్యాత్మిక గ్రంథాలు
ఉత్త మ వ్యక్తు ల జీవిత గాథలు గ్రా మం లోని స్త్రీ పురుషులకు చదివి వినిపించేవారు . కూర్గ్
హళ్లి ప్రజలను బాచీలు బాచీలుగా మైసూర్ తీసుకువెళ్లి మైసూర్ మహారాజు అంతఃపురం
రాయల్ కాటిల్ ఫారం ,రేడియో స్టేషన్ కాలేజ్ క్వాడ్రా ంగిల్ మొదలైనవి చూపించేవారు
.ఇవన్నీ వారి జీవిత లో ఎప్పుడూ చూడనివి చూడలేనివికూడా ..కస్తూ రి బృందం వారికి
ఆత్మీయ మిత్రు లు సో దరులైపో యారు .వార 0 దరికి వీరిపై గొప్ప విశ్వాసమేర్పడి
స్నేహితులనిపించారు . ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తు ంది అంటే ఇదే .. ఇన్ని
పనుల్లో మునిగిఉన్నా కస్తూ రికి ‘’దక్షిణేశ్వర్ ‘’సందర్శన మనసులో మెదులుతూనే ఉంది .
,ఆటగాళ్ల కాళ్ల మధ్య అటూ ఇటూ తన్నులు తింటూ లక్ష్యం కోసం గాలికొట్టిన ఫుట్ బాల్
తాను అని అనుకునేవాడు .
యుని వర్సిటీ మేగజైన్ లో సరదా కబుర్లు కన్నడం లో రాసేవాడు కస్తూ రి . మాండ్యా కు
చెందిన యువకుడొ కడు వీటిని సేకరించి ‘’యద్వా -తద్వా ‘’సంపుటిగా డబ్బు ఖర్చుపెట్టి
ముద్రించాడు ..ముఖ చిత్రం లో ఒక రైలు పట్టా లుతప్పినా, పొ గ వదులుకొంటూ
ముందుకు కదిలే బొ మ్మ వేయించి ,పుస్త కం లోపలి తనభావాలు’’ pricking bubbles
,pulling legs ,drawing carpets ,from under feet ,minimising
mountains into mole-hills ,holding mirrors to the
face ,explosing clay feet ,buldozing castles built in the
air ,letting lying ‘’dogs ‘’ snore and forcing sleeping ‘’dogs ‘’bark
this was the hobby I loved ‘’అని చెప్పుకొన్నాడుకస్తూ రి .. కస్తూ రిరాసిన
కన్నడ పుస్త కాలు ‘’అల్లో లకల్లో ల’’,ఉపాయ వేదాంత ,అంకు మంకు ,నవలలు
గాలిగోపురం ,శ 0 ఖ వాద్యం ‘’,గృహ’’దారణ్యకం ,రంగ నాయకి ,చారిత్రిక రచనలు ,చెంగోళి
చెలువ అనే గుమాస్తా జీవితం లోని కన్నీళ్లు ఆనందపు వేణ్ణీళ్ళు .ప్రతిపేరాలో సస్పెన్స్
,నవ్వాలా ఏడవాలా ,చావాలా బతకాలా అనే సందిగ్ధం .ఇవికాక ‘’అనర్ధ కోశం ‘’అనే ఫిక్షన్
లో పాతమాటలకు కొత్త పదాలు సమకాలీనమైన సరికొత్త పదాల సృష్టి ,పాత సామెతలకు
కొత్త రూపాలు తో దీన్ని సమృద్ధ ం చేశాడు .యూనివర్సిటీ ఫాకల్టీ స్టేటస్ నుపయోగించి
కన్నడం లో ‘’అశోక చక్రవర్తి, ‘’సో షల్ ఆంత్రో పాలజీ ,కన్నడం లో ‘’వివాహ వ్యవస్థ ‘’లను
మోనోగ్రా ఫ్ లుగా రాసి ప్రచురించాడు .ఇంగ్లిష్ లో రీసెర్చ్ పేపర్ గా ‘’కేరళ ఇన్ కర్ణా టక
‘’’’లాస్ట్ రాజాస్ ఆఫ్ కూర్గ్ ‘’రాశాడు .వీటన్నిటిలో కస్తూ రి పరిశోధక సృజన పరిమళం
వ్యాపించింది ..
‘’కొరవంజి ‘’అనే హాస్య మాస పత్రిక సంపాదకుడు డా.శివరాం అనే హాస్య రచయిత
పరిచయమయ్యాడు .కొరవంజి అంటే పల్లెలలో సో ది చెప్పే అమ్మాయి అని అర్ధం .
కస్తూ రిని తన పత్రికలో రాయమని కోరుతూ ‘’your sense of humour is the
golden mean -it can hit without hurting ‘’అని ఆహ్వానించాడు .
అంగీకరించి కస్తూ రి 10 ఏళ్ళు తన రచనలతో కొరవంజి కి పులకింతలు కలిగించి
గిలిగింతలు పెట్టా డు .హాస్య ‘’అపరంజి ‘’ని చేశాడు . ప్రతినెలా పత్రికలో సగం పైగా పేజీలు
‘’కస్తూ రి ‘’గుబాళింపు తో ఉండేవి. .కస్తూ రి దీనిలో ‘’రుద్రమ్మ ‘ పాటలి,నాకా ,తారక
మొదలైన ’కలం పేరుతోరాసేవాడు . .ఈ మేగజైన్ లో ఆర్ కె లక్ష్మణ్ కార్టూ న్లు గీసేవాడు
.నాదిగ్ అనే మరో కార్టూ నిస్ట్ కూడా వేసేవాడు .
.శంకర్ అనే హాస్య రచయితపూర్తిగా హాస్యం తో తనపేర’’శంకర్స్ వీక్లీ ‘’తె స్తు న్నాడని
దాన్ని ప్రధాని నెహ్రు ఆవిష్కరిస్తు న్నాడని తెలిసి అందులో తాను ‘’చారివారియా ‘’పద్ధ తిలో
పంచ్ రాస్తా నననీ తెలియజేసి కావాలంటే సాంపిల్ గా కొన్ని పంపగలనని రాశాడు కస్తూ రి
. దానికి శంకర్ జవాబిస్తూ దాన్ని సంపాదక వర్గ మే నిర్వహిస్తు ందని కనుక అవకాశం
ఉండకపో వచ్చునని తెలియజేస్తే ‘’కొరవి0 జి ‘’లో తాను కన్నడం లో రాసిన ‘’ఊరిగలు
‘’లాంటివి రాసిపంపాడు .శంకర్స్ వీక్లీ విడుదలై మొదటిసంచిక ను శంకర్ పో స్టు లో
పంపాడు. అందులో ఒకే పేజీలో ఒకదానికింద ఒకటిగా ‘’ మియర్ ప్రా టిల్ ‘’(కేవలం
తడబాటు )శీర్షికలో కస్తూ రి రచనలు కనిపించి ఆశ్చర్యం కలిగించాయి . అప్పటినుంచి
ఏడేళ్లు శంకర్స్ వీక్లీ లో ప్రతివారం మూడవ పేజీలో శంకర్ వేసన
ి కార్టూ న్ క్రింద కస్తూ రి
హాస్యం చెమక్కులూ గుబాళించాయి . కస్తూ రి ఎక్కడున్నా దాని సుగంధం వ్యాపిస్తు ంది
,మురిపిస్తు ంది .
మహారాజాకాలేజి సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గోపాలస్వామి కస్తూ రి చేసే బహువిధ
కార్యక్రమాలను దగ్గ రగా గమనిస్తూ ప్రిన్సిపాల్ జె సి రోల్లో వార్షికోత్సవం నాడు కస్తూ రిని
ప్రశంసించటం వేదికమీదనే ఉన్న ఆయన చూసి కస్తూ రిని ‘’కామెల్ ఆఫ్ ది కాలేజ్ ‘’
(కాలేజీ ఒంటె )అన్నాడు .అంటే అంతబరువు కస్తూ రి మోస్తు న్నాడని అర్ధం
.ఎన్నిబాధ్యతలు తలకు ఎత్తి నా కాదు అనకుండా మోయటం కస్తూ రి ప్రత్యేకత
.గోపాలస్వామి హాలండ్ కు కాన్ఫరెన్స్ కోసం వెళ్లి తిరిగి వస్తూ ఒక చిన్న ఫిలిప్స్
ట్రా న్సిమిటర్ తెచ్చాడు . ..దీన్ని మునిసిపాలిటీ వాళ్ళ డబ్బుతో విద్యాకార్యక్రమాలు
రోజుకు ఒకగంటసేపు గ్రా మీణప్రజలకోసం ప్రసారం చేయాలని భావించి ఈ బాధ్యత కస్తూ రికి
అప్పగించాడు . ఏ కొత్త దైనా నిస్సంకోచంగా ముందుకొచ్చి చేసే కస్తూ రి గాలిలో కూడా
కస్తూ రి పరిమళాలను వెదజల్లే అవకాశంరాగా ఒప్పుకున్నాడు ..దీనిలో ప్రసంగించేవారికి
‘’టాంగా ‘’ఖర్చులు మాత్రమే ఇచ్చి సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయ,తాంబూలం
ఇస్తా నని చెప్పాడు గోపాలస్వామి .కొన్నేళ్ల ప్రయత్న ఫలితంగా షార్ట్ వేవ్ ప్రసారానికి
అనుమతి తెచ్చాడు ..దీనితో సుదూర ప్రా ంతాలవారికి వినే సౌకర్యం కలిగింది .ఒక రోజు
స్టా ఫ్ రూమ్ అనే ‘’థింక్ బాంక్ ‘’కు వచ్చిస్వామి తన తలనొప్పిని అందరికి అంటించి
పరిష్కారం చెప్పమన్నాడు .అదే ఆలిండియా రేడియోకు సమానమైన పదం
చెప్పమనిభావం . కస్తూ రి క్షణం ఆలోచించకుండా ‘’ఆకాశ వాణి ‘’అన్నాడు .స్వామితో
సహా అందరికీ ఆపదం నచ్చి అలాఇండియా రేడియోకి ‘’ఆకాశవాణి ‘’పర్యాయ పదమైంది
కస్తూ రి చలువవలన .ఈవిషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు .నాకు మాత్రం
కస్తూ రి జీవిత చరిత్ర చదివాకే తెలిసిందని నిజాయితీ గా ఒప్పుకొంటున్నాను .
కస్తూ రి ‘’సేవా పరిమళ వ్యాప్తి -5(చివరిభాగం )
గోపాలస్వామి మరీ బలవంతం చేస్తే కస్తూ రి రేడియో స్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని
చేశాడు .. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం . శత్రు సైన్యం మలేషియా దాకా
దూసుకు వచ్చింది ..కనుక ప్రతి వార్తా చాలా జాగ్రత్తగా ప్రసారం చేయాలి . ఇంటి దగ్గ ర
దీనికోసం చాలా చదవాల్సి వచ్చేది . ఢిల్లీ వార్త లు విని అందులోని ముఖ్య విషయాలను
కన్నడం లోకిమార్చి చేతితోరాసి ఒక విద్యార్థి చేతికిచ్చి సైకిల్ పై స్టేషన్ కు పంపేవాడు .
అక్కడ చదివేవారు ..కావేరి డాం చూడటానికి బృందావన్ గార్డెన్స్ కు జనరల్ వావెల్
వచ్చాడు .ఈవార్త ను చదివే అనౌన్సర్ ‘’శ్రో తృగళ్ ‘’అనటానికి బదులు ‘’శతృగళ్ ‘’అని
తప్పుగా చదివాడు ...దీనికి కస్తూ రి పర్యవేక్షణ సరిగా లేదని నెపం వేశారు . 1942
ఆగస్టు 9 ఉదయం ఇంగ్లిష్ న్యూస్ బులెటన్
ి కస్తూ రి విన్నాడు .అది గాంధీగారి అరెస్ట్
వార్త .వెంటనే కన్నడా నువాదం చేసి సైకిల్ కుర్రా డికిచ్చి స్టేషన్ కు పంపాడు . ఈ వార్త లు
విన్న జనం అప్పటికే బజార్ల లోకి వచ్చి ముర్దా బాద్ నినాదాలు ఇచ్చారు
.కంగారుపడ్డా డు కస్తూ రి . తాను విన్న ఇంగ్లిష్ న్యూస్ కరెక్టేనా అని
అనుమానమొచ్చింది .ఇంతలో మరాఠీ న్యూస్ లో కూడా గాంధీగారి అరెస్ట్ వార్త రావటం
తో ఊపిరిపీల్చుకున్నాడు .అంతగా అప్డేట్ గా ఉండేవాడు . ఇలాంటి టెన్షన్ లు ఎన్నో
ఎదుర్కోవాల్సి వచ్చింది .
వార్తా బులెటిన్ ల క్వాలిటీ పెంపు కోసం మిగిలిన విషయాల కోసం తలలు
పట్టు కోవాల్సివచ్చింది ..గోపాలస్వామి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాడు .ఇందులో ఆయన
స్వార్ధమూ ఉంది .కస్తూ రితో సంప్రదించేవాడు సలహాలు తీసుకొని అమలు చేసవ
ే ాడు
..సమాజం లో బిగ్ బిగ్ లగురించి రాసి ప్రసారం చేసట
ే ప్పుడు వాళ్ళు ఏమనుకొంటారో
అని కంగారుఆడేవాడు స్వామి .ఒక సారి ‘’ఫెయిరీ టేల్ ఆఫ్ సిండరెల్లా ‘’ప్రసారం చేస్తు ంటే
అరిస్టో క్రా ట్ ల మనోభావాలకు దెబ్బతగులుతుందేమో నని బాధ పడ్డా డు కూడా ...దసరా
ఉత్సవాల సందర్భం గా ప్రతి రోజు ఉదయం ప్రసారం చేయటానికి 9 రోజుల సంగీత
కార్యక్రమం బాగా ప్రచారం చేసి మంచి రిహార్సల్స్ తో నిర్దు ష్ట ంగా సిద్ధం చేశాడు కస్తూ రి .
నాలుగు రోజుల ప్రసార 0 అవగానే ప్రజాస్పందన అద్భుతం అని తెలిసింది .ఐదవరోజు
అమ్మవారిపేరు తన భార్య పేరు ఒకటే అయిందని ఒక వి ఐ పి వ్యతిరేకించాడని స్వామి
చెప్పాడు .మిగిలిన రోజు ల కార్యక్రమాలను కాన్సిల్ చేయమని ఒత్తి డి చేశాడు
.తిరస్కరించి ప్రసారం చేయాలనే నిర్ణయించాడు కస్తూ రి .దీనితో అహం దెబ్బతిన్న డైరెక్టర్
స్వామి కస్తూ రిస్థా నం లో మరొకరిని నియమిస్తు న్నానని చెప్పాడు .ఇలా అసిస్టెంట్
స్టేషన్ డైరెక్టర్ పదవి ఊడి మళ్ళీ యుని వర్సిటీ లెక్చరర్ గా చేరాడు ..శ్రో తల నుండి
అనూహ్యమైన మద్ద తు కస్తూ రికి లభించింది . దీన్ని ఓర్వలేక పో యాడు డైరెక్టర్ ..కోపం
తీరక మలేరియా విస్త ృతంగా ఉన్న ,200 మైళ్ళ దూరంలో ఉన్న షిమోగాలోని ఇంటర్
కాలేజీకి కస్తూ రి ని తన్నాడు ..ఆ ప్రా ంతం లో ఉద్యోగులకు ప్రతినెలా మలేరియా
చికిత్సకోసం జీతం తోపాటు ఒక నెలజీతం ఎక్ట్రా గ్గా ఇస్తా రు .
కస్తూ రి అనే ఫుట్ బాల్ మైసూర్ నుంచి తన్నబడి షిమోగాకు చేరింది .ఇదీ మంచిదేనని
పించింది అక్కడి ప్రజల భాష సంస్కృతుల అధ్యయనం చేశాడు .ఇక్కడున్న రెండేళ్ళూ
సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు యధా ప్రకారం నిర్వహించాడు .వసంతోత్సవాలు
జరిపాడు .షిమోగా బాగా ఎత్తైన ప్రదేశం. విపరీతమైన వర్షా లు పడతాయి .రుతుపవన
వర్షా లతో కావేరితుంగభద్ర నదులు పొ ంగి ప్రవహిస్తా యి .కొండలన్నీ పచ్చ తివాచీ
పరచినట్లు ఆహ్లా దంగా కనిపిస్తా యి . నిప్పు సెగలవద్ద ప్రజలు వెచ్చ దనాన్ని
అనుభవిస్తా రు . యువ కవి పరమేశ్వరభట్ ,షిమోగా కర్ణా టక సంఘ కన్వీనర్ విష్ణు భట్
,కస్తూ రి అనే’’ బ్రహ్మ భట్ ‘’బ్రహ్మ విష్ణు పరమేశ్వర త్రిమూర్తు లై షిల్లా ంగ్ లో ఇది వరకు
ఎప్పుడూ ఎవ్వరూ చేయని ‘’వర్షా గమ మహో త్సవం ‘’జరిపారు .దీనికి గుర్తింపు వచ్చి ఆ
తేదీని కర్ణా టక లోని షిమోగా కాలెండర్ లో చేర్చి సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది
.అదీ వర్షం లోనూ మట్టివాసనలతోకలిసి సాగిన కస్తూ రి పరిమళం .
మరో విషయం లోనూ కస్తూ రి షిమోగాలో విజయం సాధించాడు . ఆశువు (ఇం ప్రా ం టు
)నాటకాల పో టీ ఔత్సాహిక యువ నాటక నటీ నటులకు కోసం నిర్వహించాలని
ఆలోచించాడు . ఒక గంట ముందుమాత్రమే అయిదు విషయాలు ,సందర్భాలు ఇచ్చి
అందులో ఏదో ఒకదానిపై తయారవటానికి ఆ గంట ఉపయోగించుకొని ముప్పావు గంట
నాటకం వాళ్ళు ఆశువుగా ఆడాలి .వీటిలో గెల్చిన వారికి బహుమతులు ఇస్తా రు
..గ్రా మీణాభి వృద్ధి కార్యక్రమం లో ఇలాంటివాటిపై బాగా అనుభవం ఉండటం వలన కస్తూ రి
దీన్ని హాయిగా నిర్వహించాడు .ఈ ఐడియా బాగా క్లిక్ అయి యువజనం లో ఉత్సాహం
ఉరకలు వేసి పాల్గొ ని బహుమతులు పొ ందారు . మరొక పో టీ ‘’జోక్ క్రా కర్స్ డే ‘’’(నవ్వుల
టపాసుల రోజు )ని దీపావళినాడు జరిపాడు . దీనికి కస్తూ రి ‘’హాస్య చటాకి ‘’అనే
చక్కనిఅర్ధవంతమైన కన్నడ పేరు పెట్టా డు .. టపాకాయల కోసం డబ్బు తగలేసి
కాల్చిపారేయకుండా ఈ హాస్య టపాకాయలు పేలుస్తూ హాయిగా ఆనంద 0
అనుభవించాలని కస్తూ రి ఆలోచన . ఇదీ ఘన విజయమే సాధించింది . హాస్య
కదంబానికి ఒక పో లీస్ ఆఫీసర్ ఒక ప్రొ ఫెసర్ ,ఒక డాక్టర్ ,,ఒక లాయర్ ,ఒక వ్యాపారి
,,ఒక బిల్ కలెక్టర్ ,ఒక రైతు లను ఆహ్వానించి వారికి పదేసి నిముషాల టైం ఇచ్చివాళ్ల తో
జో కులు హాస్య విషయాలు చెప్పించేవాడు .ఇది దీపావళికంటే పెద్ద శబ్ద ం తో పేలి
,నవ్వుల తారాజువ్వలు హాస్యపు మతాబులు , చెణుకుల కాకర పువ్వొత్తు లు ,రిపార్టీల
ఆటంబాంబులు తో ఆనంద హాస్యానంద దీపావళి అయి మానసిక సంతోషాన్నిచ్చింది ..
ఇది కర్ణా టక అంతా పాకి మెట్రో లలోనూ ప్రవేశించి నవ్వుల దీపావళిగా మారిపో యింది
.కన్నడ లిటరరీ అకాడెమి దీన్ని ఘనంగా నిర్వహించటం ప్రా రంభించింది .కస్తూ రిహాస్య
ప్రయత్నం గంధకం వాసనతో మరింత పరిమళించింది . 1946 లో కస్తూ రి బెంగుళూర్
లోని ఇంటర్ కాలేజీకి బదిలీ అయి కాన్స్టి ట్యూషనల్ అండ్ సో షల్ హిస్టరీ ఆఫ్ బ్రిటన్
సబ్జెక్ట్ ను సెంట్రల్ కాలేజీ ఇంగ్లిష్ లిటరేచర్ ఆనర్స్ డిగ్రీ విద్యార్థు లకు బో ధించాడు
.మైసూర్ లోని ఇల్లు అమ్మేసి బెంగుళూర్ లో కొన్నాడు .మైసూర్ కాలేజీకి ,కొరవంజి
,శంకర్ వీక్లీ లకు స్వస్తి పలికాడు కస్తూ రి ..
రేడియో బావ
కబుర్లు -1
బావగారు 2-నమస్కారం బావగారు .బహుకాల దర్శనం .కులాసానా
చేశారు
అర్ఘ్యం ఇస్తా రు .
బావగారు .
పురం వెళ్లి అతడి వెయ్యి చేతులను తలను తన గండ్ర గొడ్డ లి అనే పరశువుతో
2-కార్తు నిపై కోపం సకల రాజ వంశ నిర్మూలనానికి ఎలా దారితీసిందో అర్ధ ం
కావటంలేదు బావగారూ
పట్ట టానికి తీసుకు వెడుతుంటే రోదిస్తూ రేణుకా దేవి 21 సార్లు గుండె బాదుకొని
కార్త వీర్యుని కొడుకుల్ని గొడ్డ లితో చంపి ,తండ్రి తల తెచ్చి మొండానికి అంటించి
బట్ట కట్టింది
వెళ్ళిపో యాడు
చెప్పినా, తాను చేసిన ప్రతిజ్ఞ కు బద్ధు డై నిరాకరించగా ,యుద్ధా నికి దిగగా ఘోర
పో ౦దాడుకూడా.
కధనం ఉంది
108 పరశురామాలయాలున్నాయి
1-కేరళ తిరువనంతపురం దగ్గ ర’’ తిరు వళ్ల ం’’లో కరమణ నదీ తీరం లో 2 వేల
చేశారు –
ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే
వృత్తా ౦తం సాకల్యంగా చెప్పి నాకు మహో పకారం చేశారు .మళ్ళీ కలుస్తా ను.
వస్తా బావగారూ
నిలయ విద్వాంసుడుగా చేరారు. ' బావగారి కబుర్ల ద్వారా వీరు శ్రో తలకి
అయిదారు సార్లు వారింటి వద్దే చూసి మాట్లా డాను .1950 ప్రా ంతం లో కృష్ణ
వచ్చి గంట సేపు కూర్చుని మాట్లా డటం నేను ఎప్పటికీ మరచిపో లేని విషయం
,విషయాలను సూటిగాస్పస్ట ంగా చెప్పి రక్తి కట్టించటం నాకు ఇంకా గుర్తు ఉంది
.
విజయవాడ రేడియోలో 1971 నుంచి 75 వరకు’’ సాయంత్రం 6-50 నుంచి
కబుర్లు -2
2-సరేలెండి బావగారు .ఏదో రేడియో లో పని చేస్తు న్నారు .వీళ్ళకు డబ్బు లెక్కేమిటి
అనుకొంటుంది లోకం .మన జీతాలెంత ,మనకుతుంబ భారమెంత .నా వల్ల కానే
లేదుబావగారూ .మీరు బాగానే కూడబెట్టినట్లు తోస్తో ంది మీముఖం చూస్తె
2-ఇవన్నీ వింటుంటే ఒళ్ళు పులకిస్తో ంది బావగారు .అక్షయ తృతీయ అంటే బంగారం
కొనటం ఒక్కటే అనుకొన్నాను ఇన్ని విశేషా లున్నాయా బావగారు ధన్యవాదాలు .ఇంతకీ
చందనోత్సవం కథా కమామీషు ఏమిటి బావగారూ?నరసింహస్వామి లక్ష్మీ
నారసింహుడుగా ,యోగ నారసింహుడుగా విన్నాను కానీ ఈ వరాహ నరసింహం తిరకాసు
ఏమిటి బావగారూ
1-అదీ జిజ్ఞా సువుకు ఉండాల్సిన ముఖ్య లక్షణం బావగారూ .తండ్రి హిరణ్య కశి పుడినుంచి
తనభక్తు డైన ప్రహ్లా దుడిని రక్షించటానికి నృసింహావతారం దాల్చి హిరణ్యుని చంపి
,ప్రహ్లా దుని కోరికపై వరాహ నరసి౦హు డిగా సింహాచలం లో వెలశాడు కనుక ఆ పేరు
వచ్చింది
2-వర్ణిస్తూ ంటే ఒళ్ళు పులకరిస్తో ంది .చూస్తె ఎంత బాగుంటాడో ?నిత్యం ఇలాగే
దర్శనమిస్తా డా భక్తు లకు బావగారూ
1-లేదండీ .సంవత్సరం లో ఒక్క అక్షయ తృతీయ నాడు తప్ప ,మిగిలిన 364 రోజులూ
ఇక్కడ ప్రసద
ి ్ధ మైన ,ప్రశస్త మైన పరిమళ సుగంధ దట్ట మైన చందన౦ పూతతో ఒక
శివలింగం లాగా దర్శనమిచ్చి శివకేశవాద్వైత భావన కలిగిస్తా డు
1-భక్తు లకు ప్రసాదంగా ఇస్తా రు దాన్ని నుదుట పెట్టు కోవాలి .తీర్ధంలో కలిపి కూడా ఇస్తా రు
.ఈ తీర్ధం దీర్ఘ రోగ నివారిణి గా భావిస్తా రు
2-అసలు ఈ చందనం పూయమని ఎవరు చెప్పారు బావగారూ
1-మహా భేషైన ప్రశ్న సంధించారు బావగారూ .ఈ స్వామిని భక్త ప్రహ్లా దుడు మొదట
పూజించాడు .తర్వాత చంద్రవంశరాజు పురూరవుడు విమానం లో ఆకాశమార్గా న ఇటుగా
వెడుతుంటే ,ఈ స్థ లప్రభావం వలన విమానం కిందకు ఆకర్షి౦ప బడింది .ఏమిటో అని దిగి
చూస్తె ఒకపుట్ట లో కప్పబడిఉన్న వరాహ నరసింహ స్వామి విగ్రహం కనబడింది .దాన్ని
భక్తితో బయటికి తీయించగా ఆకాశవాణి పురూరవునితో ఒక సంవత్సరకాలం విగ్రహాన్ని
చందనం తో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమె స్వామి నిజరూప దర్శం
కలిగించేట్లు చేయమని చెప్పింది .ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్టించి పూజించాడు
.అప్పటినుంచి అదే పద్ద తి పాటిస్తు న్నారు
1-అక్షయ తృతీయ రోహిణి లేక కృత్తి క నక్షత్రం లో వస్తు ంది .ఈ రెండూ అగ్ని నక్షత్రా లు
.అసలేస్వామి ఉగ్రనారసి౦హుడు .కనుక శాంతపరచటానికి చందనలేపం తప్పని సరి
1-విశాఖ పట్ట ణానికి అతి సమీపం లో సింహాచల క్షేత్రం ఉంది .ఇది పనసపంట కు ,
సంపంగి చెట్లకుప్రసద
ి ్ధి . హిరణ్యకశిపుడు అన్నిరకాల దండనలతో కొడుకు ప్రహ్లా దుని బాధ
పెడుతూ చివరికి సముద్రం లోకి విసిరి వేయమని భటులను ఆజ్ఞా పిస్తే ,అలానే చేస్తే విష్ణు
మూర్తి ఇక్కడే రెండు చేతులుజాపి అతడిని సముద్రం లో పడకుండా కాపాడాడు అని
అతిహ్యం కూడా ఉంది
1-మహా ప్రళయకాలం లో విష్ణు మూర్తి యోగనిద్రలో ఉంటె భూమి నీటిలో మునిగిపో యింది
.భూమిని ఉద్ధ రించటానికి బ్రహ్మ నాశిక నుంచి బొ టనవ్రేలు ప్రమాణ౦ కల వరాహంగా
శ్రీహరి ఉద్భవించి ,క్రమగా పెరిగి యజ్ఞ వరాహ స్వామిగా విరాట్ రూపం పొ ందగా ,తనతో
యుద్ధ ం చేయగలవాడు విష్ణు వే అని వరుణుడు చెప్పగా హిరణ్యాక్షరాక్షసుడు హరిని
వెతుక్కుంటూ రాగా ,ఆయన రసాతలం లో మునిగి ఉన్న భూమిని తన దంతాగ్రా లపై
నిలిపి ఉండగా హిరణ్యుడు యుద్ధా నికి వచ్చాడు .ఉపాయంగా భూమిని సముద్రపు నీటిపై
ఉంచికాపాడి ,వాడితో భీకరయుద్ధ ం చేసి చంపేశాడు.
‘’వసతి దశన శిఖరే ధరణీ తవలగ్నా –శశిని కలంక కలేవ నిమగ్నా – కేశవధృత సూకర
రూప –జయజగదీశాహరే ‘’అని వర్ణించాడు
కబుర్లు -3
1-బావగారు –రండి బావగారు .మీ రాకతోనే ఇవాళ రెండు గొప్ప విషయాలు తెలీకుండా
చెప్పారు .
2-అవేమిటోసెలవియ్యండి బావగారు
1-ఇవాళవైశాఖ శుద్ద పంచమి జగద్గు రువు,అద్వైత మత స్థా పచార్య శ్రీ ఆది
శంకరాచార్యుల వారి జయంతి ఈ రోజే విశిష్టా ద్వైత మత స్థా పకులు భగవాన్ రామానుజా
చార్యుల వారి జయంతి కూడా .మీనోటితోనే మీకు తెలీకుండానే ఆ ఇద్ద రు మహాపురుషుల
నామం ఉచ్చరించారు సందర్భ శుద్ధిగా
1-ఇది వేసవికాలం కనుక దేవుడికీ మనకూ దాహ, తాప ఉపశాంతికి బెల్లం మిరియాలు
ఏలకులతో పానకం తయారు చేసి నైవద
ే ్యం పెట్టి అందరికీ పంచే వారు .తాటాకు
విసినకర్రలతో వీచి బహూక రించేవారు ,మామిడిపళ్ళకాలం కనుక పండిన మామిడిపళ్ళు
కూడా నైవద
ే ్యం పెట్టి అందించటం అరిగద
ే ి .వీటితోపాటు దక్షణా తాంబూల ,వడపప్పు
,చలిమిడి కూడా ఇచ్చేవారు ఇక అడవారికితలనిండా మల్లెపూల దండలు కూడా
ఇచ్చేవారు .ఆ గుమాయింపు పరమ మనోహరంగా ఉండేది .
1-వస్తు న్నా –శంకర భగవత్పాదుల గురించి యెంత చెప్పినా తనివి తీరదు .ఆయన
సాక్షాత్తు శివావతారమే .ఆయన వేద విద్యలో బ్రహ్మ .వేదా౦గమైన ఉపనిషత్తు లలో
గార్గ్యుడు,వేదాంత వివేచనలో బృహస్పతి ,వేద కర్మ భాష్యానికి జైమిని ,వేద
తత్వమూలానికి భగవాన్ వ్యాసమహర్షి .అంటే మూర్తీభవి౦చినననూతన వ్యాసుడే శ్రీ
శంకరులు బావగారూ
2 –సూక్ష్మలో మోక్షం లాగా ఎంతబాగా చెప్పారు బావగారూ .ఇంకా
1-8 ఏళ్ళ వయసులో కపిలుని సాంఖ్యం ,పతంజలి యోగశాస్త ం్ర ఔపో సనపట్టిన
బాలమేధావి విజ్ఞా నఖని .భట్ట పాదుల వార్తికం ,అర్ధం చేసుకొని అద్వైత సుఖాన్ని పొ ందిన
మహానుభావుడు
1-ఒక చేతిలో అద్వైతసారం ,రెండవ చేతిలో జ్ఞా నముద్ర ధరించి ఎదుటి వారి వాదనలోని
స్కాలిత్య౦ అంటే దో ష౦ ను రెండు చేతులతో తీసి వేస్తు న్నట్లు బాల శంకరుడు
కనిపించేవాడట బావగారు
1-వేద సంహిత కాలం లో భయం ఉండేది .ఉపనిషత్ కాలం లో అదిపో యి నిర్గు ణ భావం
వ్యాపించింది .విజ్ఞా న సర్వస్వం అనిపించే శంకరుడు పలికిన ప్రతిపలుకు ,శ్లో కం ,స్త వం
స్తో త్రం లో వాత్సల్యం భక్తీ జ్ఞా నం త్రివేణీ సంగమమై ,అందిన చోటు నుండి అందనంత
దూరానికి తీసుకు వెళ్ళే సామర్ధ ్యం ఉన్నది
1-తిరుమల మూల విరాట్టు ను’’ ధ్రు వ బేరం’’ అంటారు .అది శైవులదనీ, కాదు
వైష్ణవులదనీ వాదం కొనసాగిన రోజుల్లో శైవులు ప్రత్యక్ష ప్రమాణం కోరితే , స్వామి విగ్రహం
ఎదుట రెండు మతాలకు చెందిన బంగారు ఆయుధాలు చేయించి పెట్టి ఒకరోజు గుడి
తలుపులు మూసేస్తే మర్నాడు దయానికి ధ్రు వ బేరానికి శంఖు చక్రా లుఆయుదాలుగా
కనిపించాయట .కనుక పాలకుడు యాదవ రాజుకు మూలవిరాట్టు శ్రీనివాసుడిదే అని
నమ్మకం కలిగించి అప్పటినుంచి వైష్ణవారాదనను అమలు చేయించాడు రామానుజా
చార్య. తర్వాత కై౦ర్యాలు సక్రమంగా నిర్వహించటానికి ‘’ఏకాంగి వ్యవస్థ ‘’ఏర్పాటు చేశాడు
ఆచార్య .తర్వాతకాలం లో అదే జియ్యర్ల వ్యవస్థ గా మారింది
దీని భావం –విషాగ్ని సమానం ,సర్వ దుఖకారకం అయిన ఈ సంసార సాగరం లో, నా
రక్షణ ఎక్కడా కనిపించటం లేక పో వటం తో ఓ ప్రభూ !నీదాసుడినై నన్ను నీకే
సమర్పించుకొంటున్నాను
1-ఇదీ అసలు ప్రశ్నఈ రోజు అడగాల్సిన ముఖ్య ప్రశ్న కూడా .’’శంకరుడు జ్ఞా న యోగాన్ని
ప్రచారం చేసి 32 సంవత్సరాలకు పరమ పదించారు .రామానుజులు శంకరుని
అభిప్రా యమైన భక్తిమార్గా న్ని ప్రచారం చేశారు. ప్రపత్తి అంటే సర్వ సమర్పణ మార్గా న్ని
సంపన్నం చేశారు 32 ఏళ్ళు పూర్వ మతాలన్నీ అవలోడనం చేసి ,33 వ ఏట విశిష్టా ద్వైత
మత ప్రచారం తురీయ ఆశ్రమంలో ప్రా రంభించారు 120 ఏళ్ళు సార్ధకంగా జీవించారు
.శంకర రామానులు జన్మించిన మాసాలూ నక్షత్రా లూ ఒకటే .ఇద్ద రి ప్రమాణ గ్రంధాలూ
ప్రచార విధానాలూ ఒకటే .విశిష్టా ద్వైత
2-చక్కని విశ్లేషణ బావగారూ .ఇప్పుడు శంకరాచార్య శ్లో కాలు నాలుగు వినిపించి చెవుల
తుప్పు వదిలించండి బావగారూ
‘’పశూనాం పతిం పాపనాశం పరేశం –గజేంద్రస్య కృత్తి ంవసానం వరేణ్యం –జటాజూట మధ్యే
స్పురద్గా ంగవారి౦ మహాదేవ మేకం స్మరామి స్మరారిన్
‘’కదాచిత్కాలిందీ తటవిపిన సంగీతక వరో-ముదా గోపీ నారీ వదన కమలా స్వాద మధుపః
–రమాశంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో -జగన్నాథస్వామీ నయనపథ గామీ
భవతుమే ‘’
‘’నమస్తే శారదా దేవీ కాశ్మీర పురవాసినీ –త్వామహం ప్రా ర్ధయే నిత్యం విద్యా దానం చ
దేహమ
ి ే ‘’‘’శివః శక్త్యాయుక్తో యది భవతి శక్త ః ప్రభవితుం –న చే దేవం దేవో న ఖలు
కుశలః స్పందితు మపి –అతస్త్వా మారాధ్యాం హరిహర విరించచాదిభిరపి-ప్రణంతు స్తో తుం
వా కథ మకృత పుణ్యః ప్రభవతి ‘’
2-శివ కర్ణా మృతం గ్రో లినట్లు న్నాయి శ్లో కాలు బావగారూ ధన్యవాదాలు మళ్ళీ కలుస్తా
నమస్కారం
కబుర్లు -4
2-అదేమిటి బావగారూ
తాను ఇచ్చిన మాట నిలబెట్టు కొవటానికే అన్నారువ విజ్ఞు లు.ఆ విశేషాలు తెలుసుకొందాం
.ప్రహ్లా దుని తండ్రి హిరణ్యకశిపుడు బ్రహ్మనుండి ,ఆయన సృష్టించిన వాటి వలన మరణం
రాకూడదని వరం పొ ందిన మేధావి .కనుక ఆ వరాలు అబద్ధ ం కాకూడదుకదా .విష్ణు లోకం
నుంచే ఏ చక్రా న్నో పంపి వాడిని చంపవచ్చు .కస్ట పడి ఈ అవతారం దాల్చనక్కర లేదు
.భాగవతం సప్త మ స్కంధం లో –‘’సత్యం విధాతుం నిజభ్రు త్య భాషితం –వ్యాప్తించ స్వస్య
సభామధ్యస్త ంభం నుంచి నరసింహ స్వామి ఆవిర్భవించాడు అని భావం .ఇందులో ఎక్కడా
.వీరంతా విష్ణు భక్తు లే వారి నమ్మకం ,మాట నిలబెట్టటం భగవంతుని తక్షణ కర్త వ్యమ్
ప్రళయరుద్రు డిలా ప్రత్యక్షమై భక్తు ని మాట నిజం అని నిరూపించిన అవతారమిది .దీనికి
.భగవంతుని దివ్య మూర్తి స్వరూపాన్ని ఒక్క త్రు టి కాలం కూడా చూడలేకపో తే భక్తు లు
.త్రు టి అంటే క్షణం లో 60 వ వంతు .ఈ త్రు టి కాలం కనిపించకపో యినా అది భక్తు లకు
2-భేషన
ై విశ్లేషణ బావగారూ .ఇంతదూరం అలోచించి వివరించిన వారి గురించి
తెలుసుకోవాలని ఉంది
1-పరమ వైష్ణవ శిరోమణి డా కందాడై రామానుజా చార్య గారు బావగారూ .మనం వారికి
కృతజ్ఞు లం .
అందించండి బావగారూ
1-వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం హిరణ్య కశిపుని ఆస్థా న మండపం లో ఉన్న స్త ంభం పై
సాయం వేళ అ౦టే ప్రదో ష కాలం లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి పూజ చేసి
ప్రసాదంగా ఇస్తూ తాటాకు విసనకర్రలతో వీచి అందజేస్తా రు .పిండి వండి మడితో ఉపాహారం
గా సేవిస్తా రు .ఓపిక ఉంటె బంగారు నరసింహవిగ్రహం దానం చేసి రాత్రి జాగరణ చేస్తా రు
.మర్నాడు బంధువులను ఇంటికి పిలిచి షడ్ర సో పేత భోజనం పెట్ట దక్షిణ తాంబూలం
ఇస్తా రు
2-ఇంకా
అవంతీ నగరంలో సుశర్మ అనే వేద వేదాంగ పారంగతుడు ఉండేవాడు .భార్య సుశీల
ఉత్త మ ఇల్లా లు .వీరికి 5 గురు కొడుకులు .చివరి వాడు వాసు దేవుడు వేశ్యాలోలుది
అకృత్యాలు చేసేవాడు .ఒక రోజు వీరిద్దరికీ కలహం సంభవిస్తే వాసుదేవుడు అలిగి ఆ రాత్రి
అన్నం తినలేదు .ఆ రోజు నరసింహ జయంతి కూడా .వేశ్య నిద్రపట్ట క జాగరణ చేశాడు
నాడు ఉపవాసం జాగరణ చేయటం వలన వారిద్దరి పుణ్యం పుచ్చి ముక్తి పొ ందారు
ఆవిర్భవించాడు.
2-మహా భీకరంగా కళ్ళకు కట్టినట్లు ంది బావగారూ .మరి బాలప్రహ్లా దుడు భయపడలేదా
శ్రీ శంకరులు శ్రీశైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు
కబుర్లు -5
బావగారూ
బావగారు 1-నమ స్కారం బావగారు .అన్నమయ్యను బుద్ధు డిని వెంట తెచ్చారు బాగుంది
1-.దూరం గానే ‘’తిరు వెంగడము ‘’కనిపించింది ‘.అది ‘’పది వేల శేషుల పడగల మయం
–అఖిలోన్నతం ,బ్రహ్మాదులకు అపురూపమైన హరివాసం.అఖిలానికి నిత్య నివాసం గా
,బ్రహ్మానంద రూపం గా ‘’ కన్పించింది .’’అది మూల నున్న దనం గా భాసించింది .ఆ కొండ
వేదాలే శిలలుగా మారిన కొండ .పుణ్య రాశులే ఏరులైనాయి .బ్రహ్మాది లోకాల కొనల కొండ
.సర్వ దేవతలు అక్కడ మృగ జాతిగా ఉన్నారు .జల నిధులే నిట్ట చరులు .తపసులే
తరువులు .పొ డుగ్గా ఉన్న కొండ పూర్వపు అంజనాద్రి .మరి అలాంటి చోట కొండపై
శ్రీదేవుడు ఎందుకు కొలువై ఉండడు ?నడిచి నడిచి అలసిపో యాడు .ఒక చెట్టు కింద
నిద్రపో యాడు .నిద్రలో అలమేలు మంగ చెప్పులతో కొండ యెక్క రాదనీ మందలించి
స్వామి వారి ‘’లడ్డు ప్రసాదం ‘’తినిపించి సేద తీర్చింది. మెలకువ వచ్చి అమ్మపై ‘’శతకం’’
చెప్పాడు .ప్రతిపద్యం చివరా ‘’వెంకటేశ్వరా ‘’అనే మకుటాన్ని వాడాడు .మకుటమే
స్వామిది. లోపలి పద్యమంతా అమ్మవారిపైనే .అప్పటికి అన్నమయ్య పదారేళ్ళ పడుచు
అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .’’లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు
సో పానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్త సాగరాలు .కూర్మమే నీ
లోతు.గంగాది తీర్దా లు నీ కడళ్లు .దేవతలు నీ జల జంతువులు .నీదగ్గ రి మేడలు
పుణ్యలోకాలు .గట్టు మీది చెట్లు పరమ మహర్షు లు . నీ ఆకారం వైకుంఠ నగరం వాకిలి
.వేంకటేశుడే నీ ఉనికి ‘’అంటూ పరవశించి పాడి పడిపో యాడు .లేచి పెద్ద గోపురాన్ని
,చింత చెట్టు ను చూసి ప్రదక్షిణాలు చేశాడు .ఆ వృక్షాన్ని’’ శేషాంకం’’ అన్నాడు .గరుడ
ధ్వజానికి మొక్కాడు .విమాన శ్రీనివాసుడిని చూసి ,ఆనంద నిలయం వగైరా తనివి తీరా
దర్శించి లోపల శ్రీనివాసుని మనసారా తనువారా సందర్శించిపులకి౦చి పో యాడు .అక్కడి
చిలుకలు స్వామిని కీర్తిస్తు న్నాయట .ముందే పెద్ద హనుమంతుని దర్శనం అయింది
.ఆయన చేతిలో బలు ముష్టి ,పైకెత్తి న వల చేయి ,శిరస్సుమీద వాలుగా ఉన్న తోక
,మిన్నులను మోసే మహా కాయం .బంగారు పట్టు గోచి .తొడల దాకా వ్రేలాడే పెద్ద పతకం
,బలమైన కండలు .’’విఠలాని’’కి కావలి కాస్తూ కనిపించాడు .ఇక్కడ ‘’విఠలం ‘’అంటే
అన్నమయ్య భావనలో ‘’వెంకటాద్రియే ‘’.అంటే కొంత దృష్టి భేదాన్ని తగ్గించుకొన్నాడన్న
మాట .’’స్వామీ !నీవు ఇందిరా పతికి నిజ సేవకుడవు .నీ కింద పసిడి బడ్డ ల వాళ్ళు
పదికోట్లు .మూడు లోకాలు నీశిశువులు .జగాన్ని అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు
.సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని సిరుల పెన్నిదివి ‘’అంటూ
పులకిన్చిపో యాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం కనిపిస్తో ంది . ‘’..జగాన్ని
అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు .సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని
సిరుల పెన్నిదివి ‘’అంటూ పులకిన్చిపో యాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం
కనిపిస్తో ంది .
1- పొ డగంటి మయ్యా మిమ్ము పురుషో త్త మా !కోరిక లేడ సేయకయ్యా కోనేటి
రాయడా –‘అని పదం పాడుతూ ‘’మమ్మల్ని ఏలే కులదైవం .మా పెద్ద లిచ్చిన
నిదానం .చేతికందిన పారిజాతం , చింతా మణివి,కోరిక లిచ్చే కామ దేనువువి
.చెడిపో కుండా కాపేడే సిద్ధమంత్రా నివి ,రోగాలను పో గొట్టే దివ్య ఔషదానివి,బడి
వాయక తిరిగే ప్రా ణ బంధువువి నీ అభయ హస్త ం తో చేదుకో ‘’ అని ఆర్తిగా
వేడుకొన్నాడు .ఇన్ని చేసిన శ్రీనివాసుని అభయ హస్త ం మాత్రం అన్నమయ్యకు
ఇంకా దక్కలేదు
2- తర్వాత ?
1-ఇంటికి తిరిగవ
ి చ్చాడు కాని ధ్యాస అంతా శ్రీనివాసుడిపైనే ఇంట్లో చెప్పకుండా మళ్ళీ
వెళ్లి దర్శించాడు .స్వామి దివ్యగాధలు ఊళ్లో నూ ఇక్కడా వింటూనే ఉన్నాడు .ఏమైనా
స్వామిని పట్టు కోవాల్సిందే అనే నిశ్చయానికి వచ్చాడు .’’ఈతడు రామానుజుడు ఇహ
పర దైవము –చలిమి నీతండే చూపే శరణాగతి –నిలిపినాడీతండేకా నిజ ముద్రా
ధారణము –మలసి రామానుజు డే మాటలాడే దైవము ‘’అని పాడిన పదం లో
అన్నమయ్య వైష్ణవ దీక్ష పొ ందాడని ,ఇక శ్రీనివాసుడే అన్నీ చక్క బరుస్తా డనే ధైర్యం
నమ్మకం ఏర్పడింది .మనసంతా శ్రీనివాసుడే పరచుకోన్నాడు .ఆ హరి ధ్యానాన్ని
వదిలి ఒక్క క్షణమైనా ఉండలేక పో తున్నాడు .శ్రీ హరి కీర్తనతో తనువు మనసు
ధన్యంచేసుకొంటున్నాడు .’’హరిని కాదన్నవారు అసురులె .పరమాత్ముడు ఈయన
ప్రా ణమే .వేదరక్షకుడైన విష్ణు వే .ఇహపరాలనిచ్చేది ఈదేవుడే .పార్వతికూడా
ఈతనినినే ‘’సుత్తి ‘’చేస్తు ంది అని పాడాడు .
1-శఠ కోప యతీంద్రు ల వారి దర్శనభాగ్యం కలిగి క్రమంగా వైష్ణవానికి దగ్గ రై,ఆచారాలు
వంటబట్టించుకొని వాటిపై కీర్తనలు రాశాడు .శిష్యుడు సింహాసనం దక్కించుకొని
గురువుగారిని పెనుగొండ కు ఆహ్వానించి కొలువులో ఉంచి సంగీతగోస్టు లు
చేశాడునిత్యం ఒకరోజు శృంగార కీర్తన చెప్పమని అడిగితె ,పాతవాసన గుర్తు కొచ్చి
‘’ఏమొకో చిగురుటధరమున ఎదఎడ కస్తూ రి నిండెను ‘’చెప్పాడు .తనపై పదం
చెప్పమంటే చెప్పను అంటే గురువునే సంకెళ్ళ తో బంధించి చెరసాలలో పెట్టా డు .రాజు
కండకావరాన్ని పో గొట్టేది ఒక్క శ్రీని వాసుడే అని నమ్మి ఆయనపై ముఖారి లో ‘’ఆకలి
వేళల ,నలపైన వేళల –తేకువ హరినామ మే దిక్కుమరి లేదు ,-కొరమాలి యున్న
వేళ ,కులము చెడిన వేళ-జెరవడియోరులచే జిక్కిన వేళ-నోరపైన హరినామ మొక్కటే
గతి గాక – సంకెల బెట్టిన వేళ,చంప బనిచిన వేళ-అంకిలిగా నప్పుల వారాగిన వేళ-
వేంకటేశు నామమే విడిపించ గతి గాక –మంకు బుద్ధి బొ దలిన మరి లేదు తెరగు
‘’అని ఆర్తిగా వేడుకొన్నాడు..రాయలకు భయం వేసి ఆయన జోలికి మళ్ళీ వెళ్ళలేదు
1-ఒక సారి బుద్ధు డు ‘’కల్మా నగరం ‘’లో విహరిస్తు ంటే ,ప్రజలు ఆయన్ను కలిసి ‘’చాలా
మంది గురువులు చాలా విషయాలు చెబుతున్నారు .అవి పరస్పర విరుద్ధ ం.ఏం చెయ్యాలో
బో ధపడటం లేదు అని అడిగారు .దానికి ఆయన క్షణం ఆలోచించకుండా ‘’మీ
అనుభవానికి ,ఆలోచనకు ,వివేకానికి ,నీకు ,సమాజం లో అందరికి ఉప యోగా
పడుతుందని అనుకొంటేనే, నమ్మి ఏదైనా ఆచరించు ‘’అని అతి స్పష్ట ం గా తధాగతుడు
మార్గ నిర్దేశం చేశాడు .
2-బుద్ధు ని సందేశ సారం ఏమిటి బాగారూ
1- ‘’నా బో ధలు వేదాంతం కాదు .అవి నా సూటి అనుభవ ఫలితాలు .అవి
సాధనకు మార్గ ం కానీ ఆరాధనకు మార్గ ం కాదు .నేను చెప్పిందంతా నది దాటే కర్ర పుల్ల
అంటే తెడ్డు లాంటిదే .ఒడ్డు కు చేరిన తరువాత ఆ తెడ్డు ను భుజాన వేసుకొని మోసుకొని
తిరిగితే, వెర్రి వెంగళప్ప అంటారు .శిష్యుడు బంధువు అయిన ఆనంద తో ‘’ఆనందా !నా
మీద గౌరవం తో ,ప్రేమ ,అనురాగాలతో ధర్మాన్ని పాటించ వద్దు .అలా చేస్తే నిన్ను నేను
శిష్యునిగా భావించను .ఆ ధర్మాన్ని నువ్వు నీ అనుభవం తో జోడించి అనుసరిస్తే
సత్యాన్నితెలుసుకో గలుగు తావు . .అప్పుడే నువ్వు నాకు నిజమైన శిష్యుడివి అని
పించు కొంటావు ‘’అని అతి విష్పస్ట ౦ గా ధర్మా చరణ విధానాన్ని విశ్లేషించి చెప్పాడు
భగవాన్ బుద్ధు డు .
అశాంతి, హింస ,దౌర్జన్యం ,అజ్ఞా నం ,అవివేకం ,మానసిక దౌర్బల్యం పెచ్చు
మీరి అశాంతి తో అలమటిస్తు న్న నేటి సకల మానవాళి కి బుద్ధు ని బో ధలు రక్షా కవచాలు
.బుద్ధ పౌర్ణమి అని పిలువ బడే ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఆ అహింసా మూర్తి ని ఒక సారి
జ్ఞా పకం చేసుకొనే ప్రయత్నం చేశాను .ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః -
2-బావగారూ ఎక్కడికో తీసుకువెళ్ళారు ఇవాళ మీరు .వైశాఖ పౌర్నమిలో వెన్నెల
స్నానాలు చేసినంత ఆనందం కలిగింది .బుద్ధు ని పై మీరు చెప్పినవిషయాలు మీరు
రాసినవే అని నాకు అనిపిస్తో ంది ఔనా ?కరుణశ్రీ బుద్ధు నిపై కరుణశ్రీ పద్యం వినిపించరా
1-అవును నేను 2012 లో అమెరికాలో షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళింట్లో ఉన్నప్పుడు
రాసిన విషయాలే మీకు ఇప్పుడు చెప్పాను. బాగానే పసిగట్టా రే .
వినండి -‘’అక్షర దీక్ష గైకొని ,పదార్ధ విదుండయి,వాక్య కల్పనా –దక్షత నంది రీతి గుణ
ధర్మ విధమెరి౦గి,వ్యన్జ మా –లక్షణములన్ గ్రహియించి ,సమాలంకృతులన్,కృతులన్
పఠించి,శాక్యా క్షితిపాల నందనుడు ,గాంచెను విశ్వకళా రహస్యముల్ ‘’
2-దేవదత్తు డి బాణానికి దెబ్బతిన్న రాయంచకు సేవచేసే కరుణామూర్తి –
‘’రెక్కలు దువ్వి ,వీపు సవరించి ,పదమ్ముల కుంటుదీర్చి ,లే-జెక్కిలి చక్కదిద్ది ,సరి చేసి
తనూలత ,ప్రేమ పూర్ణమౌ –వాక్కులు పల్కుచున్ ,దిగులు వాపుచు ,ముద్దు ల
బుజ్జ గింపు చున్ –మక్కువ మీర గౌతమ కుమారుడు లాలన సేయు చుండగన్ ‘’
3-దేవదత్తు నితో ఆ అహింసామూర్తి –
‘’పాలుగారెడు రాయంచ ప్రక్కలోన –క్రూ ర నారాచమేరీతి గ్రు చ్చినావు –నిండు జాబిల్లి
మెత్తని గుండెలోన –కుటిల విష దంష్ట ర
్ర ాహువు గ్రు చ్చినట్లు
4-ఎక్కడనో జనించి ,పరమేశ్వరుడిచ్చిన గాలిబీల్చి వే-రొక్కరి జోలికేగక ,ఎదో భుజియించి
,,సరోవరాలలో –గ్రు క్కెడు నీళ్ళు గ్రో లి ,వినుత్రో వల నేగెడు రాజహంస పై –రక్కసి బుద్ధి
సెల్లు నె?మరాళమరాళ శరాగ్ను లోర్చునే ?’’
సాహిత్య సమోసాలు
మొదటి వాయి
01 -అపర విశ్వామిత్రు డు అని పేరు పొ ందిన శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రి గారు కొద్దికాలం శ్రీ
కల్లూ రి వెంకట రామ శాస్త్రి గారి వద్ద చదువుకున్నారు .ఆ తర్వాత గురు సిష్యులిద్ద రికి
శాశ్తా స్ట కం (పో ట్లా ట)అయింది .శిష్యుడైన శ్రీ పద మీద కల్లూ రి వారు ''హాస్య కుముదాకరం
''అనే అన్యాపదేశ(satire )గ్రంధం రాసారు .అప్పటికి అదే పూర్తీ satire రచన
02 -యుద్ధ మల్లు ని బెజవాడ ససనం మొదట బయట పెట్టిన గ్రా ంధిక భాషాభి మని
జయంతి రామయ్య బరంపురం లో పెద్ద lawer ..శాసన ప్రతులను మాములు పుస్త కం
చదివినంత తేలిగ్గా చదివేసే వారట .రామయ్య 1200 శాసనాలను పరిష్కరించి
ప్రకటించారట.
03 -జయంతి రామయ్య ఆంధ్ర సారస్వత పరిషద్ అద్యక్షు లైనపుడు కవి కానీ రామయ్య
అధ్యక్షులేమిటి అని అని కొందరు గునిసారట.అధ్యక్షా పదవి వెంటనే త్యజించి కవిత్వం నేర్చి
ఉత్త ర రామ చరిత్ర ,ఆంధ్ర చంపు రామాయణం ,అమరుకం మొదలైన కావ్య ,నాటకాలు రాసి
శభాష్ రామయ్య అనిపించుకున్నారు .ఆయన ఇంటిపేరు లోనే'' జయం
''వున్ది క్కద.చెళ్ళపిళ్ళ వారు తమ ''జయంతి ''గ్రంధాన్ని జయంతి వారికి అన్కితమివ్వటం
కొసమెరుపు
04 -వ్యవహారిక బ్భాశోద్యమ శరధి గిడుగు రామ మూర్తి గారికి భాష ప్రయోగాలను
అందజేసిన పండితుడు అరసవిల్లి (సూర్యదేవాలయం )నివాసి గోదా నరసయ్య గారు
.నరసయ్య గారికి కావ్యాలన్నీ కంటస్త ం .ఒకే రకమైన వర్ణ నలను వివిధ గ్రంధాలలో నుంచి
అలవోకగా అప్పజెప్పే సామర్ధ ్యం ఉండేదట. టన్నులకొద్దీ భాష ప్రయోగాలూ వున్న
కాగితాలను గిడుక్కి పంపితే ఆయన ఉపయోగించు కున్నట్లు గిడుగే చెప్పుకున్నారు .
05 - గిడుగు వారికి చెవుడు వచ్చింది దానికి కారణం సవర భాష కోసం మన్నెం అడవుల్లో
విశ్రా ంతి లేకుండా తిరుగుతూ మలేరియ రాకుండా క్వినైన్ ఎక్కువగా వాడటమే .
06 -కసిభాట్టు బ్రహ్మయ్య శాస్త్రి ''తిక్కన్క కవి తిక్కలు''అనే వ్యాసం రాసి సారస్వత
సర్వస్వం(1924 )పత్రికలో ప్రచురించారట .
07 - బ్రహ్మయ్య శాస్త్రి చనిపో యినట్లు 1930 సెప్టెంబర్ లో ఒక పుకారు పుట్టింది పత్రికల్లో
సంపాదకీయాలు వచ్చేసాయి సానుభూతి సభలు ,సంతాప తీర్మానాలు చేసేసారు .ఇదంతా
తెలిసి శాస్త్రి గారే ''ఒరేయ్ ! నేను బతికే వున్నాన్ర బాబో య్ ''అని పత్రిక ప్రకటన
ఇచ్చుకోవాల్సి వచ్చిందట .అయితె తన కోసం లోకం యెంత పరితపించిదో కళ్లా రా చెవులారా
చూసి ,విన్న అదృష్టం మాత్రం దక్కింది పాపం ఆయనకు .
08 - శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు హరికధా పితమహులే కాక గొప్ప దేశ భక్తు లు అన్న
సంగతి చాల మందికి తెలియదు .కాంగ్రెస్ పుట్టిన మొదటి సంవత్స్చారం లోనే ''స్వరాజ్య
మిచ్చిన గాని మనకూ పౌరుషజ్ఞా నకీర్తు లు కలుగ నేరవు -శిరస్సు లేని మొండెము
నభ్యంగన (తలంటి)మొనర్చినట్లు స్వాతంత్ర్యము లేని దేశమున సో షల్
కాంఫెరెంసులేల''అని స్వాతంత్ర్ ఇచ్చను ప్రకటించిన జాతీయ కవి .
09 -మానవల్లి రామ కృష్ణ కవి తాను రాసి ప్రచురించు కున్న ''కుమార సంభవం ''ప్రతులను
06 మాత్రమే అమ్ముకోగాలిగారని ఆయనే వాపో తూ రాసుకున్నారు .
10 -శ్రీ చిలకమర్తి గారి గయోపాఖ్యానం నాటకం లక్ష ప్రతులకు పైగా అమ్ముడయాయి చిలక
మార్టిని గురజాడ వారు ''హల్కీ కవి''అనే వ్రత అంతే తగినంత పాండిత్యం లేదు అని
అర్ధమట .