You are on page 1of 43

ఎందరో మహానుభావులు

మానవునిసుఖ శంతులకు అనేక రకాల జబ్బులు ఆటంకం కల్గిసుతంటాయి – కొనిి జబ్బుల


ప్రభావం స్వలప కాలమే వుండగా మరి కొనిింటి చెడు పరిణామాలు దీరఘకాలం కొనసాగుతాయి. గతంలో
ప్లేగు, మశూచి వంటి కొనిి జబ్బులు ఉప్పపనల్లే వ్యాపంచిఒక్కోప్రంతంలో ఉపద్రవ్యలను స్ృష్టంచి,
అస్ంఖ్యాక మరణాలకు, అనేక అరిష్టటలకు దారి తీసేవి. అయితే అటువంటి వ్యాధులులు వడవనినిి, వ్యాపత
చెందనినిి కారణాలు తెల్గయడం వలే, టీకా మందుల వలే వీటి భయం ఇప్పపడు మనకు లేదు. కానీ
కాానసర్, ఎయిడ్సస వంటి క్రొతత జబ్బులు వచిి కొతత స్మస్ాలను స్ృష్టసుతన్నియి. మరో వంక కుష్టట, క్షయ
వంటి దీరఘకాల్గక వ్యాధులులు ఇంకా ప్రపంచంలోని పలు ప్రంతాలలో స్మస్ాలుగా ఉన్నియి. తరతవడల
నుండి ఇవి సామాజిక, ఆరిిక, వైదా స్మస్ాలుగా, స్వ్యళ్ళుగా ఎదురు నిల్గచాయి.
అయితే రోగాలు, రొష్టటల నుంచి మానవులకు విముిత కల్గించడంలో, అస్వసుతలకు ఊరట
కల్గగంచడంలో, చిితాస సౌకవడాలు కల్గపంచడంలో, ప్పనవడవ్యస్ప్ప ఆస్వడ చూపడంలో శస్రవేతతల,
సామాజిక కారాకరతల, తాాగమూరుతల పాత్ర విశిష్టమైనది. వ్యరు అందించిన విజ్ఞానం, నడచిన బాటలు,
చేసిన సేవలు, తరువ్యత తవడలవ్యరిి ఆదవడాలుగా నిల్గచాయి చరిత్రలో.
భారతేదేశప్ప వైదా స్మస్ాలోే ఒకదైన కుష్టట వ్యాధిని నిరోధించనినిి, నిర్మూల్గంచనినిి కృష్
చేసిన శస్ర వేతతలు స్ంఘసేవకులు, తాాగశీలురు ఎందరో వున్నిరు. వ్యాధిపటే గల అపోహలను
తొలగంచి అవగాహనను ప్పంచడంలో వీరి నివడూణాతూక కారాక్రమాలే దిక్ససచులుగా నిల్గచాయి.
తమదైన విశేష్ విధానంలో కుష్టట నిర్మూలన్న పధంలో, పధకంలో మానవసేవ చేసుతని మహనీయులలో
అగ్రగణ్యాలు మదర్ థెరిసా, బాబా ఆమేట వంటి వ్యరు.
బాబా ఆమేట గారి జీవిత విశేష్టలు, ఆయన విశిష్ట కృష్ వివవడలు తెల్గప్ల ప్రయతిమే ఈ రచన.
ఆమేట బాలాం
‘‘బాబా ఆమేట’’ అస్లు ప్లరు మురళీధర్. ఈయన 1914 స్ం.ము డిసంబరు 26న మహావడష్రలోని
వ్యవడా జిల్లేలోని హంగన్ ఘాట్ అనే ప్పదా ఊళ్ళు జనిూంచాడు. ఆయన తండ్రి హవడుజీ దేవిదాస్ ఆమేట.
ఈయన ఆ ప్రంతప్ప జమందారు. అంతే కాక ప్పదా ప్రభుతవ ఉద్యాగం క్సని చేసేవ్యడు. అందువలే
మురళీధర్ అష్టఐశవవడాల మధా అల్లేరు ముదుాగా ప్పరిగాడు.
తిరుగులేని పలుకుబడిగల తండ్రి, అగుడులకు మదుగులొతేత దాస్దాసీ జనం ఉండటంవలే
కష్టం అంటే మిటో తెల్గయకుంని ప్పరిగాడు మురళీధర్.

1
చదువు స్ంధాలోేనూ, ఆటపాటలోేనూ స్మానంగా ప్రతిభ గల ఆ బాలునిిగరవము ఏ మాత్రమూ
లేదు. ప్లదల పటే కరుణ, వ్యరి బాధల ఎడ సానుభూతి చూప్లవ్యడు. సేవకులను గూని ఏన్నడూ
తకుోవగా చూడేలేదు. వ్యరి ఇండేలో భోజనం చేయనినికైన్న వెనుకాడే వ్యడుకాదు. స్న్నతన
బ్రాహూణ్యడైన తండ్రి వాతిరేించిన్నస్రే వినకుంని హరిజనులను తమ ఎసేటటు బావులలో నీళ్ళు
తోడుక్కమన్నిడు. మనుష్టలక్స, మనుష్టలక్స మధా అంతవడలను పాటించటం మనస్ోరంచలేదు
మురళీధర్ కు. అటువంటి పనులు, ఆలోచనలు వ్యళ్ు న్ననికునచివు. అప్రతిష్ఠ కల్గగంచే పనులు
చేయవదాని కుమారుని మందల్గంచేవ్యడు.
పదాిలుగు ఏళ్ు వయసుసలో ఇలుే వదల్గవెళ్లే అటవికులైన గండు తెగవ్యరితో కలసి నివసించి
విలువిదాలో ప్రవీణాం స్ంపాదించాడు.
ఉనిత విదా
చదువు కొనసాగుతుంది. నికటరు క్కరుస చదవడం తన అభిమతం. కాని తండ్రి ల్లయరు క్కరుస
చదివితే మంచి దన్నిడు. కని తండ్రి క్కరికను కాదనలేక న్నానశస్రం చదవనినిి అంగీకరించి
న్నగపూర్ కళాశలలో చేవడడు. అకోడ ఆ యువకుని జీవితమే విల్లసాల మయం. అపపటోే అతి ఖరీదైన
రండు కొరొురేటరుే గల సింగర్ స్పపరుటు కారు మద కాలేజీి వెళ్లేవ్యడు. తన వడజసానిి ప్రతీకలుగా ఆ
కారు సీటకు ప్పల్గ చరూంతో కుటిటన కవరుే వుండేవి. గవరిరుేకు సూటులు కుటేట బంబాయిలోని వడస్
టైలర్స కుటిటన దుసుతలనే ధరించేవ్యడు.
మురళీధర్ దృఢకాయుడేకాక దృఢ మనసుోడు క్సని కుసీత, ఈత, గుర్రప్ప సావరీ ఆయనకుని
స్రదాలు, లల్గత కళ్లంటే అభిరుచి వుంది. స్ంగీతం, కవితవం పటే ఆస్ిత వుంది. రవీంద్రుని స్ంగీతం
విననినికై ఒకసారి ప్రతేాకంగా కలకతాత క్సని వెళాేడు. ప్రకృతిని పరిశీల్గంచడమంటే ఆయనకు ప్రణం.
పక్షులు, జంతువుల పటే మకుోవ ఎకుోవ కొన్నిళ్ుపాటు ఒక చిరుతప్పల్గ క్సని ప్పంచాడు.
ధైరాసాహసాలకు ఆయనలో కొదువలేదు. ఒకసారి ప్పల్గ వచిి మద దూితే ఎదిరించి పోవడడిన
సాహసి ఆయన.
1934లో బి.ఏ. పూరిత చేశడు. మరో రండేళ్ులో బి.యల్. పూరిత చేసి ప్లేడరు పటాట ప్పచుికొని
న్నగపూర్ విశవవిదాాలయం నుంచి బయటకు వచాిడు.
సినిమాలు చూడటం, వ్యటిని గూరిి పమక్షలు వ్రాయడం ఆయనకుని మరో స్రదా. ఒకసారి
ప్రఖ్యాత హాలీవుడ్స నటీమణి న్నరూన్ షీరర్ నటంచిన ఒక పాత్రను ప్రశంసిసుత ఆమెకొక లేఖ వ్రాశడు.
ఆమె జవ్యబ్బ వ్రాసింది. ఈ పరియంతో క్రమంగా వీరిరువుర్మ కలం సేిహతులుగా మావడడు.

2
1935లో ప్రసుతత పాిసాతన్ లోని క్వవటాటలో భయంకరమైన తుఫాను వచిి అకోడి ప్రజ్ఞ జీవనం
అస్తవాస్త మయింది. అప్పడు మురళీధర్ అకోడకు వెళ్లు కొన్నిళ్ళు వుండి ప్పనరిివడూణ కారాక్రమాలలో
పాలొిన్నిడు.
న్నాయవ్యద వృతిత
ఆయన జ్ఞల్గ గుండె గలవ్యడని చెప్పపకున్నింగదా! ఈ బలహీనత తెల్గసిన వ్యళ్ు న్నని
మురళీధర్ ను కేవలం సివిల్ కేసులను మాత్రమే తీసికొని వ్యదించమన్నిడు. ఆ సూచన మేరకు
మధాప్రదేశ్ లోని దుర్ి లో సివిల్ ల్లయరుగా ప్రక్టటస్ ప్రరంభించి న్నలుగేళ్ళు కొనసాగంచాడు.
తండ్రి ప్పదావ్యడు కావడంతో ఎసేటటును క్సని చూసుక్కవనినిి వీలుగా వుంటుందని 1940లో
తన న్నాయవ్యద వృతితని మహావడష్రలోని వరోవడ పటటణానిి మావడిడు.
ఒక వంక ప్రక్టటసు చూసుకుంటూనే కారిూకుల, శ్రామికుల శ్రేయసుస పటే శ్రదధ చూపాడు. నేత పని
వ్యళ్ేను, వీధులులు ఊడేి వ్యళ్ును, పాక్ట పనివ్యళ్ేను స్ంఘాలుగా ఏరపరచి వ్యళ్ు హకుోల పరిరక్షణ క్కస్ం
పోవడనిడు. తన న్నాయ స్లహాలను వ్యరిి ఉచితంగా అందిసూత వ్యరిి మారిదరాకునిగా నిల్గచాడు.
సావతంత్రా స్మరయోధులుడు
అప్పపడు దేశంలో ‘‘ివట్ ఇండియా’’ ఉదామం జోరుగా సాగుతుంది. మహాతాూగాంధీ, వినోబా
భావేల బోధనల ప్రభావంతో ఉదామంలో ప్రవేశించాడు. మురళీధర్ అమేట. సావతంత్రా స్మర
యోధులులలో తానొకడైన్నడు. 1942లో జైలు శిక్షను అనుభవించాడు. ఇండియన్ రివల్యాష్నరీ పారీట
స్భుాలతో స్ంబంధాలు ప్పటుటకొని ప్రభుతావనిి చికోకుంని దంగతనంగా వ్యళ్ేకు ఆయుధాలను
చేరవేశడు.
అన్నాయానిి చూసూత స్హంచి వుండటానిి ఆమేట అంగీకరించడు. దానిని ప్రతిఘటించనినికై
ఎంతటి ప్రతారుిలనైన్న ఎదురొోంటాడు ఆయన. బ్రిటీష్ట సైనికులు కొందరు ఒక గ్రామంలోని యువతిని
మానభంగం చేయబోవడం చూశడు ఆమేట. తానొకోడే వ్యళ్ును ఎదిరించి ఆమెను కాపానిడు. ఆ
విష్యం తెల్గసిన గాంధీజీ ఆమేటను అభినందిసూత ‘‘అభయ సాధక్’’ అని ప్రశంసించారు. ఆన్నటి
పోవడటప్ప గురుతలు ఇపపటిక్ట ఆమేట శరీరంమద నిలచి వున్నియి.
వివ్యహం
1946లో ఒక మిత్రుని ప్పళ్లుి అమేట న్నగపూర్ వెళాేడు. ఆ ప్పళ్లు వ్యరి ఇలుే వేద పండితులకు
నిలయం. ఏడు తవడల నుంచి స్ంస్ృత విదాాంసులు విలసిల్గేన కుటుంబం అది. అకోడ ఆయన చూచిన
దృశాం తన జీవితంలోముఖామైనది. ఆ ప్పళ్లు వ్యరి ఇంటోే ఒక ముస్ల్గ పనిమనిష్ బటటలను ఉతిి,

3
పండి, ఆరవేసుతంది. అస్లే ప్పళ్లు ఇలు. బండెడు బటటలను ఆరవేయలేక అలసిపోతూ మధామధాలో
ఊపరి ప్లలుికుంటుంది ఆ ముదుస్ల్గ. ప్పళ్లు క్సతురు చెలుేలు ’’ఇందూ’’ ఇది చూసింది. వెంటనే ఆ
ముస్లమూకు తోడుగా తానుక్సని పనిచేసింది. అందుకా వృదుావడలు స్ంతోసించింది. ఆశీరవదిసూత
తల నిమిరింది.
ఇదంతా మురళీధర్ దూరం నుంచి శ్రదధగా గమనించాడు. తనజీవిత భాగసావమిగా,
స్హధరూచారిణిగా క్కరుకుంటుని అమాూయి లభించిందునుకున్నిడు. ‘‘ఇందూ’’ను
ప్పళ్లేచేసుక్కవ్యలనుకున్నిడు. ఆయన ప్రతిపాదనను ప్పదాలు అంగీకరించారు.
కొన్నిళ్ు తరువ్యత మరల ఈ ఇంటిి వెళాేడు. ఆయన అకోడ వుని వడత్రి ఆ ఇంటిి
బందిపోటు దండలు వచాిరు. అమేట మేలొోని పారిపోవ్యలని విశవ ప్రయతిం చేసిన్న ఆమేట వదలలేదు.
అప్పని దంగ ఆమేటను కతితతో పొడిచాడు. అయిన్న వదలలేదు. వ్యడు పొడుసూతనే వున్నిడు. అల్ల 16
కతితదెబులు తగల్లయి ఆమేటకు.
తరువ్యత కొదిారోజులకే 1946లో ప్పళ్లు చేసుకున్నిడు. గాయలకు వుని కటేతోనే ప్పళ్లు ప్లటల
మద క్సరుిన్నిడు.
అతతగారింట అడుగుప్పటటటంతో ‘‘ఇందూ’’ ప్లరు ‘‘సాధన్నతాయ్’’ గా మారింది. వరోవడలో
కాప్పరం ప్పటాటరు. స్ంసార జీవితం ఆనందంలో సుఖంగా సాగపోతునిది. కానీ...
కరతవాం ఏమటి?
ఒక వైప్ప దేశంలో సావత్రంతా పోవడటం ముమూరంగా కొనసాగుతుంది. మరోవైప్ప
స్మాజంలోని దురభర దారిద్రాం అడుగడుగున్న ఆయనను ప్రశిిసుతంది. తన వైప్ప చూసుకుంటే
కనిపసుతంది అడంబవడల మయం,విల్లసాల నిలయమైన జీవితం. తాను చేయవలసిందేమిటి? తన
కరతవాము ఏమిటి? ఈ స్మాజ్ఞనిి కొంచెమైన్నబాగు చేయనినిి తాను ఆచరించవలసిన మారిము
ఏది? అని పలు విధాలుగా అంతరంగంలో మధనపనిాడు. ఆలోచనల సుడులు, ఆవేశప్ప వడులు,
ఆయను ఉిోరి బిిోరి చేసి ప్రశంతతను కలగనివవలేదు.
1947లో ‘‘శ్రమ ఆశ్రమం’’ అనే గ్రామణ స్ంఘానీి పవడధనంగా హరిజనులతో ప్రరంభించడు.
ఒక సేిహతుడు ఇచిిన ఏడు ఎకవడల పొలంలో వరోవడ ప్రంతంలో మొదలైన ఈ స్ంఘం ఆరిిక
ఇబుందుల వలన, విడవకుంని వెంటాడిన మలేరియా జవరం వలే కొనసాగేలకపోయింది.
ఇల్ల వుండగా 1948లో వరోవడ మునిసిపాల్గటీి ఎనిికలు జరిగాయి. ఆమేట ఉపాధాక్షుడిగా
ఎనిికయాాడు. ఆ తరువ్యత మునిసిపల్ పాక్ట పనివ్యరిని ప్రోతసహంచి స్ంఘంగా ఏరపరచాడు.
అపపటోే సపటక్ మరుగుదడుే వ్యాపతలోి వడలేదు. పాక్ట పనివ్యరి కష్టటలను స్వయంగా, తెలుసుక్కవనినికై

4
వ్యళ్ళుచేసే పనిని తానుక్సని చేశడు. రోజుకు నలభై మరుగు దడేను శుభ్రం చేశడు. ఆ మల్లనిి
డబాులోే ఎతుతకుని తన భుజ్ఞల మద మోశడు. వీధులులను ఊడిిన చెతతను తటటలతో చేరవేశడు. ఇల్ల
ఒకో రోజో, రండు రోజులో కాదు, పూరితగా ఏనిదిపాటుచేశడు.
అపపటికే దేశనిి సావతంత్రాం వచిింది. నివడూణాతూక కారాక్రమం ఏదైన్న చేపటాటలని తీవ్రగా
ఆలోచిసుతన్నిడు ఆమేట. ఆయన ఆశయం ఇంకా నిరణయం కాలేదు. ఆలోచనలు ఒక కొల్గిో వడవటం
లేదు. తన మాతృ దేశనిి చేతనయినంత మేలు చేయల్గ. ఎల్లగా? అని ఆలోచిసూత వీధులులు ఊడేి
పనిని కొనసాగసుతండగా ఒక రోజు...
వ్యన చినుకులు తుంపరగా పడుతున్నియి. ఒక చెతత కుపప దగిర అంతకంటే హీనంగా,
మురిిగా ఏద్య ప్రణ కదల్లడు తునిటుేంది. ఆమేట దాని దగిరకు వెళ్లు చూశడు. అదక భయానక
దృశాం. అవయవ్యలుస్రిగా లేని కుష్టటరోగ ఒకడు అవసానదశలో మూలుగుతున్నిడు. అది చూసి
ఆమేట అదిరిపోయి అకోడినుండి పారిపోయాడు.
అయిన్న ఆ దృశాం ఆయన మనసుపను విడవలేదు. తాను ఏ పనిచేసుతన్ని ఆ దృశాం
నేపధాంలో వుంటుంది. క్టకారణాంలో ప్పదా ప్పల్గని చూసిన్న జంకని తాను ప్పండుేని ఒక రోగని చూసి
భయపడట మేమిటి? పరుగెతిత పారిపోవడమేమిటి? అని మధనపనిాడు, ఆశిరాపనిాడు.
తాను చేసే న్నాయవ్యద వృతితలోనూ ఆయనకు తృపత లేదు. రోజంతా ఎండలో, వ్యనలో కష్టంచి
పనిచేసే వ్యడిి ఒకో ర్మపాయి క్సని క్సల్గగా దరకటం లేదు. 15 నిమిష్టలుమాటాేడి, కేసును
వ్యదించి యాభై ర్మపాయల ఫీజు తీసుక్కవటం ఎంత వరకు న్నాయం. ఇది ద్యపడికాదా? నిరుప్లదల
దగిర క్సని ఫీజు తీసుకుంటూ కొనసాగంచేది న్నాయవ్యద వృతేతన్న? ఇది సిగుిపడవలసిన విష్యం
కాదా? అనే ప్రశిలు ఆయనను కలవర పరిచాయి. తమ ఎసేటటులో పంటలు పండిసూత బకోచిిోన
బడుగు రైతులు ఎదురొోంటుని దయనీయ జీవన పరిసిితులు ఆయనను కలతపరిచాయి. మానవతవం
పూరితగా మేలుకొంది. స్మాజంలోని అటటడుగు వవడిల వ్యరికే సేవ చేయాలని తీవడూనించుకున్నిడు.
1949లో న్నాయవ్యద వృతితి వీడ్కోలుచెపాపడు ప్లేడరు పటాటను చించివేశడు. ఆసితలో తన
వ్యటాను వదులుకున్నిడు. వరోవడ దగిరి గరోజ్ లోని 450 ఎకవడల పొలనిి కౌలుదారేకేఇచిివేశడు.

జీవితాశయ ఎంపక

5
స్మాజంలో తన సేవలు ఎనోి రంగాలలో అవస్రమే అయితే అనిిటోేి ఎకుోవ ప్రధానాత
కలదానిని ఎందచుక్కవలసి వచిింది. అది సాంఘిక స్మస్ా మాత్రమే కాదు. కొంత మేరకు ఆరిిక
స్మస్ా క్సని. అంతేకాదు, అది వైదా స్మస్ా క్సని. ఇనిి విధాలజటిలమైన ఈ స్మస్ా కుష్టట వ్యాధి.
ఒకసారి కుష్టటవ్యాధి చరిత్రను పరిశీల్గసేత ఈ రోగుల మొదటి నుంచి నివడదరణకే కాక
నిరేక్ష్యానిి క్సని గురయినటుే తెలుసుతంది. ఈ వ్యాధి ప్రపంచంలో చాల్ల దేశలలో వుననటుే చారిత్రక
ఆధావడలునన్నయి. ది ఆయురేవద వైదా గ్రంథాలులోనూ, బైబిలు లోను, ఇంకా పలు చోటే
ఉదహరించబడింది. ఈ రోడగులను వెల్గవేయడం, ఖైదీల కన్ని హీనంగా చూడటం జరిగంది.
కుష్టటరోగ ఊళ్ళుి వసేత అతనిని వడళ్ుతో కొటిట తరిమేవ్యళ్ళు.
సైనికుల దావవడ, వలస్ వచేి వ్యళ్ు వలే ఈ జబ్బు పలు ప్రంతాలకు విస్తరించిందనుక్కవచుి. 15వ
శతాబాం వరు యూరప్పి ఒక కుదుప్ప కుటివేసింది ఈ జబ్బు. రోగులను మొదటిసారి మానవతా
దృష్టతో, కరుణాభావంతో చూసినవి ల్లజరస్ లే. ఇవి క్రైస్తవ మత బోధకులచే నిరవహంచబడిన స్త్రాలు.
రోగులను భగవంతుని స్వర్మపాలుగా గురితంచి వ్యళ్ు ప్పండుే కటుట కటిట, వ్యళ్ు ఆకల్గని తీరిి ఆదరించింది
వీటిలోనే.
ఏసు క్రీసుత కుష్టఠ రోగులను పరిశుదుాలుగా మారిినటుే, ఒకని నొస్టన ముదుా ప్పటుటకునిటుే
తెలుసుతంది. శతాబాాలు గడిచాయి. అయిన్న ఈ రోగం వలే అవగాహనప్పరగలేదు. రోగుల పటే జ్ఞల్గ
కలగలేదు సామానా మానవులలో.
కుష్టఠ రోగులను వేరుచేసి వ్యరిని దూరంగా కాలనీలలో వుంచేవ్యరు. ఇటువంటి కాలనీ
హవ్యయి దీవులలో ఒకటి వుంది. పసిఫిక్ స్ముద్రంలోని ఈ దీవులకు 1864 స్ంవతసరములో మత
బోధకుడుగా ఫాదర్ నిమియన్ అనే బెల్గియం దేశప్ప కాథొల్గక్ యువకుడు వెళాేడు. ఆయన
స్వయంగా రోగులను వుంచిన మొలకాయ్ అనే దీవిి వెళ్లే రోగుల మధా కలసి నివశించాడు. అకోడి
రోగుల దయనీయ స్ితిని అభివృదిా పరిచాడు. ప్రపంచం ప్రజల దృష్టని ఆకరిషంచాడు. తాను క్సని ఈ
వ్యాధిి గురయి 1869లో మరణించాడు. ఆయన మరణం ప్రపంచంప్ప కళ్ళు తెరిపంచింది. తన
జీవితానిి స్మిధగా వెల్గగంచి మొలకాయ్ దీవులలో నిమియన్ చేసిన సేవలను దాతల హృదయాలు
ద్రవించాయి. దేశదేశలలోని లక్షల్లది కుష్టటరోగుల దయనీయ సిితిగతులను మెరుగు పరచనినిి
ధన, వసుత ర్మపాలలోస్హాయాలు అందాయి. క్రొతత స్ంస్ిలు వెల్గశయి. మిష్నరీ శఖలు ఆయన
అడుగుజ్ఞడలలో ఆసుపత్రులను ప్రరంభించాయి. నిమియన్ మరణంకుష్టట రోగుల జీవితాలను
ఆనందమయి చేసే ఉదామానిి న్నంది అయింది.

6
బ్రిటీష్ట సామ్రాజా పాలకులుమొలకాయ్ దీవిలో నిమియన్ సాూరక చిహిం ఏరపరచారు.
నిమియన్ ఇన్స్సెటూాట్ సాిపంచి ప్రధానంగా కుష్టటవ్యాధి గూరిి అధాయనం ప్రరంభించారు. తమ
సామ్రాజాంలోని ఇండియాలో, తదితర చోటే వుని కుష్టట రోగుల సిితిగతులను క్షుణణంగా
పరివఈల్గంచనినిి ఒక కమష్నును వేశరు. క్రైస్తవ మిష్నరీలు భారతదేశంలో అకోడకోడకొనిి
ఆసుపత్రులను ప్రరంభించి ఈ రోగులకు వైదాం చేయసాగారు.
కాని ఈ వ్యాధిి స్మరివంతమైన మందులు లేవు. చాల్ ముగ్రా నూన్స్ను ఇంజక్షనుల దావవడ
రోగ చరూంపై గల మచిలకు ఇచేివ్యరు. ఇది వ్యాధిని కొదిాగా అదుప్ప చేసేది. ప్రరంభ దశలో వుంటే
వ్యాధిని తగించేది.
ఇనిి విధాలుగాిేష్ట స్మస్ాయైన కుష్టఠ రోగుల సేవ అమేట ఎంచుకున్నిడు. ఆ రోగుల బాగుకు
నడుం బిగంచాడు
ఆనందవన్ ఆరంభం
1949లో ప్రభుతవం నుంచి ఇరవై హెకాటరే చిటటడవిని కౌలుకుతీసుకున్నిడు. అరుిరు అవిడి
కుష్టటరోగులు, ఒక కుంటి ఆవు, పదాిలుగు ర్మపాయల డబ్బుతో ప్రరంభమయింది అనందవన్.
మురళీధర్, సాధన్న తాయేకు ఒక బాబ్బ కల్గగాడు. ఆ పసిపలేవ్యడితో వడళ్ు గుటటల మధా
పూరిపాకలో కాప్పరమున్నిరు. ఎదురుగా అటువంటి పాకలలోనే రోగులు నివ్యస్మన్నిరు. సాధన
అందరిక్ట కలప వంట చేసేది. రోగుల ప్పండేకు కటుే కటేటది. బావులు త్రవాడం వంటి పనులోే క్సని
చేనయిన స్హాయం చేసేది. ఎటువంటి స్మస్ాలనైన్న, అడాంకులనైన్న ఎదురోోవడంలో భరతకు
తోడుగా నిలచిన ఆదరా గృహణి ఆమె.
కుష్టట రోగులనే కాదు, ఆ రోగులకు సేవ చేసేవ్యళ్ేను గూని వెల్గవేసే రోజులవి. స్నిిహత
మిత్రులు క్సని ఆమేట వ్యళ్ు పాక దగిరకు వచిి వ్యళ్ుతో కలసి టీ తాగటానిి ఇష్టపడే వ్యళ్ళుకారు. వ్యళ్ు
పలే వ్యడిి ఆడుకునే తోడుక్సని లేదు.
మంచి నీళ్ు క్కస్ం బావులు త్రవవవలసి వచిింది. కొనిి 70 నుంచి 80 అడుగులదాకా లోతున
త్రవ్యారు. ‘‘అయితే ఆ బావులు త్రవానినిి మేము చెమరిిన చెమటకంటే ఆ బావులోే వచిిన నీళ్ళు
తకుోవ’’ అంటాడు ఆమేట.
కుష్టఠ రోగులకు వ్యాధి ఉపశమనం కొరకు ఏవో మందులు ఇచిినంత మాత్రాన స్మస్ా
పరిష్టోరం కాదు. వ్యరిలో ఆశలు చిగురింపజేయాల్గ. ఆతూ విశవస్ం న్స్లకొల్లపల్గ. వ్యరి జీవితాలకు
ఆదరాం, లక్షయం చూపాల్గ. ఈ దిశగా పని ప్రరంభించాడు.

7
స్మాజంలో నుంచి వెల్గవేయబడి తలదాచుక్కవనినిి మరే చోటు లేని అభాగుాలైన
కుష్టటరోగులు ఆమేట పంచకు చేరుక్కసాగారు. వీళ్ుబృందం ప్పరిగే కొలది భవన్నలు క్రొతతగా
నిరిూంచవలసి వచిింది.
మహాతాూగాంధీ న్స్లకొల్గప, నడుప్పతుని సేవ్యరగాం ఆశ్రమం అకోడకు వంది ిలోమటరే
దూరంలో వుంది. అంతవడితీయ పౌర సేవ్యదళ్కారాకరతలు తమ నివడూణాతూక కారాక్రమాలను అకోడ
కొనసాగసుతన్నిరు. వ్యళ్ళు ఆమేట కొనసాగసుతని అపూరవ ప్రయోగం తెలుసుకొన్నిరు. ఆశిరాపనిారు,
ఆనందించారు. ఆ విశిష్ఠ కారాంలో తాముక్సని పాలు పంచుక్కవ్యలని బయలుదేవడదు. 23 భాష్లు
మాటాేడే 50 మంది యువకులు శిత కల్గగన రోగులతో కలసి మూడు న్స్లలపాటు అకోడే వుండి ఆమేట
నేతృతవంలో మూడు భవన్నలను నిరిూంచి వెళాేరు. ఇటుకలు, స్నింతో భవన్నలను నిరిూంచడం
రోగులు క్సని నేరుికున్నిరు. తరువ్యత కటిటన భవన్నలనిిటినీ రోగులే తాప్ల మేసీరలుగా వుండి
నిరిూంచారు.
ఆనందవన్ అభివృదిా ఒక రోజులో జరిగన అదుభతం కాదు. అది క్రమంగా జరిగన విజయగాధ,
జరగుతుని చరిత్రధృఢ స్ంకలపము, కృష్ యొకో విజయానిి స్ంకేతం, నివడశ, నిస్పృహల ఓటమిి
మాత్రమే తావడోణం. భౌతికంగా కనిపంచే మారుపలు, అభివృదిా మాత్రమే కాదు, మానసికంగా రోగులలో
నైతిక బలం క్సని ప్పరిగంది. ఆతూ విశవస్ం దృఢపడింది.
1951లో మహారోగ సేవ్యస్మితిని సాిపంచారు. తరువ్యత దానిని పబిేక్ ట్రసుటగా మావడిరు.
ఆచారా వినోబా భావే దానిి సూత్ర ప్రయంగా ప్రరంభిసూత ‘‘కావ్యాలలో ఉతృష్ఠమైనది వడమాణం.
సేవ్యరంగంలో విశిష్టమైన కావాం వంటిది ఈ స్ంస్ి’’ అన్నిరు.
సేవ అంటే ప్రజల కొరకు పనిచేయడమే కాదు, ప్రజలతో కలసి పని చేయడం అని ఆమేట
నమూతాడు. అయితేతన ముందనిది మమూలు పని కాదు. కొండతో పొటేలుడీకొనిటుేంది. ఆ
అనంతమైన పనిని చూసుతంటే ఒక్కసారి గుండె చెదిరి భయం వేసేది. తానొకోడూ ఆ పని నంతటినీ
చేయగలన్న అని అనుమానపడేవ్యడు. తన కలం సేిహతువడలు, మాలీవుడ్స నటి న్నరూస్ ప్లరర్ కు
ఉతతరం వ్రాశడు.
‘‘నేను ఈ భయం నుంచి విముకుతడను కావ్యలని నిశియించకున్నిను. కడగండుే పడుతుని న్న
స్పదర స్పదరీమణ్యలతో బాధలను, సేిహానిి పంచుక్కవ్యల్గ. సేిహసౌధాలను వ్యరితోకలసి
నిరిూంచుక్కవ్యల్గ.
‘భయం వుని చోట ప్రేమ విలువ లేదు. ప్రేమ లేని చోట భగవంతుడే వుండలేదు. కనుకన్నలోని
భయానిి తొలగంచుక్కవ్యల్గ’ అని వ్రాశడు ఆమెట. ఆమె వెంటనే స్ముచిత రీతిలో ప్రోతసహసూత జవ్యబ్బ

8
వ్రాసింది. ఆయనను అభినందిసూత కొంత ధన స్హాయం చేసింది. అనందవనుో విదేశీయుల నుంచి
అందిన మొదటి స్హాయం అదే.
ప్రతేాక శిక్షణ
కుష్టఠ రోగులకు సేవ చేయాలన్ని, వైదాం చేయాలన్ని ఆ వ్యాధిని గూరిి బాగా తెలుసుక్కవడం
అవస్రం. ఆమేటకు అపపటికే 35 స్ం..వడలు. ఆయన మెడికల్ కాలేజీి వెళ్లు వైదా శస్రం అధాయనం
చేసే వీలులేదు. వ్యరధ దగిరి దతాతపూర్ లోని కుష్టఠరోగుల కాలనీని అంతకు మునుప్ల చూసి వచాిడు.
వినోబాభావే ప్రేరణతో మనోహర్ దీవ్యసీి అనే స్రోవదయ కారతకరతదానిి నడుప్పతునిడు. అకోడ ఆ
కాలనీలోని రోగుల బాగగులు తెలుసుకున్నిడు. కాని కుష్టఠ వ్యాధి గురించి మరింత శసీరయ
స్మాచావడనిి తెలుసుక్కవ్యల్గ. అందుకే ఆయన కలకతాతలోని (సూోల్ ఆఫ్ ట్రాఫికల్ డిసీజెస్) ఉష్ణ
ప్రంతప్ప వ్యాధులుల అధాయన కేంద్రానిి వెళాేడు. అకోడ ఈ వ్యాధిని గూరిి ఆరు వ్యవడలు ప్రతేాక శిక్షణ
పొందాడు.
ఆ స్మయంలో ఒక రోజు కాేసులో పాఠాలు చెప్పతూ ఇల్ల అన్నిడు లెకిరరు.
‘‘చాల్ల వ్యాధులులు వైరస్, బాాక్టటరియా వంటి సూక్ష్మజీవులవలే మానవులకు వసాతయి. క్షయ, కుష్టఠ
వంటి జబ్బులు బాాక్టటరియాల వలే వసాతయి. కుష్టఠ వ్యాధిని కల్గగంచే ‘‘మైక్క బాాక్టటరియామ్ లె ప్రే’’ ను
1873 స్ంములో న్నరేవ దేశప్ప నికటరు హేనసన్ కనుగొన్నిడు. చాల్ల రకాల బాాిటరియంలను
ప్రయోగవ్యలలోే కృత్రిమ పదధతుల దావవడ ప్పంచగలుితున్నిం. అందువలే ఆయా బాాిటరియాలను
చంపగల మందులను కనుకుోనే వీలువుతంది. కాని కుష్టఠ సూక్ష్మజీవులను ప్రయోగశలలో
ప్పంచలేకపోతున్నిం. ఇల్ల కలిరు చేయలేకపోవనినిి ఒక ప్పదా అటంకం ఏమంటే కుష్టఠ వ్యాధి
మనిష్ి తపప మరి ఏ ఇతర జంతువుక్స స్పకదు. కుష్టఠ క్రిములను జంతువుల శరీరం లోి పంపన్న
వ్యటిి జబ్బు వడదు. మనుష్టలకు మాత్రమే ఈ వ్యాధి స్పకుతుంది. (ఎలుకల పాదాలలో, తొమిూది చాలర
అరిూడిల్ల అనే జంతువులోే, ముంగాబే రకప్ప క్కతులోే కుష్టఠ క్రిములు ప్పరుగుతాయని ప్రసుతత
పరిశోధనలోే తేల్గంది.) కనుక ఈ వ్యాధిని గూరిి పరిశోధన చేయాలేం వలంటీరుేగా కొందరు మనుష్టలే
కావ్యల్గ –కాని చూసూత చూసూత ఏ మనిష్ క్సని ఈ భయంకర వ్యాధిి ప్రయోగశలగా తన శరీవడనిి
అరిపంచలేడు కదా?’’.
లెకిరరు చెపపన మాటలు మురళీధర్ మనసులో ప్రతిధవనించాయి.

 ఎలుకల పాదాలలో, తొమిూదిచారల ఆరిూడిల్ల అనే జంతువులోే, ముంగాబే రకప్ప క్కతులోే కుష్టఠ
క్రిముల ప్పరుగుతాయని ప్రసుతత పరిశోధనలోే తేల్గంది.

9
రండు రోజుల పమూట కాేసులో జరిగన స్ంఘటన అందరినీ అశిరాపరచింది. తమ కళ్ును,
చెవులనునే తాము నమూలేకపోయారు. మురళీధర్ లేచి నుంచున్నిడు. ‘మాష్టటరు గార్మ’ నేను న్న
శరీవడనిి కుష్టఠవ్యాధి ప్రయోగాలకు పరిశోధనకు ఇవవనినిి సిదధంగా వున్నిను. ఫాదర్ నిమియన్
వంటి మహానీయుల తేజోమయ, తాాగపూరిత జీవితమే న్నకు ఆదరాం. ఒక వేళ్ న్నకు ఏమైన్న జరిగన్న
ననుి చూసుక్కవనినిి న్న భారా ‘సాధన’ వుంది’’ అన్నిడు ధైరాంగా బకోబిగన.
తరువ్యత కుష్టఠ రోగుల నుంచి సేకరించిన క్రిములతో క్సడిన ద్రవ్యనిి తన శరీరంలోని
ఇంజక్షను చేయించుకున్నిడు. కాని ఆయన ధృఢ శరీరంలో ఆ క్రిములు ప్పరగలేదు. ప్రయోగం
విఫలమయింది. దాదాప్ప ఆ స్మయంలోనే కుష్టఠ రోగులకు ఆశిరిణం ఒకటి కనపడింది.
అమెరికాలో ‘స్లఫను’ అనే మందు బిళ్ేలు ఈ వ్యాధిి పనిచేసాతయని తెలుసుకున్నిడు. మురళీధర్
శిక్షణ పూరిత చేసుకొని తరువ్యత మందులను గూరిినవ్యరతలతో, చిగురించిన ఆశలతో వరోవడకు
తిరిగవచాిడు.
ఆమేటకు ఆదవడాలు
మహాతాూగాంధి పరేిరే శసిర అనే కుష్టఠ రోగని తన ఆశ్రమంలోనే వుంచుకొని అతని ప్పండేను
కడిగ కటుేకటాటడు. స్పరాలు చేశడు. వినోబాభావే ‘‘సేవ’’కు స్రోవదయ సిదాాంతము దావవడ నూతన
నిరవచనం చెపాపడు. దతతపూరోే కుష్టట రోగుల కాలనీలో రోగుల ప్రకోనే భుజం భుజం వడసుకుంటూ
వ్యరితో కలసి వరిన్నటుే వేశడు. ‘‘భగవంతుడు భకతలును పరీక్షచేయనినికై కుష్టఠరోగులు, బిచిగాండుే,
అవిటివ్యళ్ు ర్మపంలో వసాతడు’’ అన్నిడు సావమి వివేకానంద. ప్రరిించే ప్పదవులకన్ని సేవచేసే చేతులే
మిని’’ అన్నిడు వడబర్ట ఇంగర్ పాల్. ఆమేట అటువంటి మహాతుూల మాటలు, చేతలు మననం
చేసుకున్నిడు.
రోగుల ప్పనవడవ్యస్ కేంద్రానిి తోడుగా వైదాకేంద్రానిి ప్రరంభించాడు. కొదిా న్స్లలోే అకోడకు
వచిి మందులు తీసుకునే వ్యరి స్ంఖా వందలకు చేరింది.
సైిలు మద, ఎదుాలబండి మద వెళ్లే పరోవడ పటటణంలో, పరిస్ర గ్రామాలోేని వివిధ ప్రంతాలలో
నియమిత వ్యవడలోే ిేనిక్ లు నడిప రోగులకు మందులు అందించాడు.
ఆనందవన్ లో రోగులకు ప్పనవడవ్యస్ సౌకవడాలు ప్పంచవలసి వచిింది. ‘‘ప్పనవడవ్యస్ం అంటే
ఆతూ విశవసానిి ప్పనః ప్రతిష్ఠ చేయడమే. అందుకు కుష్టటరోగ పటే మనం గాఢ విశవస్ం చూపాల్గ.
అతనొక ప్రయోజనకరమైన వాిత. అతను క్సని దేశ సౌభాగాానిి తనవంతు కృష్ చేయగలడు’’ అని
నమాూల్గ. ‘‘కృష్ నివడూణాతూకమైనది. దానం విన్నశకరమైనది’’ అని ఆమేట ప్రగాఢ విశవస్ం.

10
‘‘కుష్టఠవ్యాధి శపం వలేనో, పాపం వలేనో వచేిది కాదు. ఒక స్వలప దురదృష్టకర, యాదృచిిక
స్ంఘటన మాత్రమే. ఏ మానవుని జీవితంలోనైన్న జరగనినిి వీలుని స్ంఘటన. అది న్నకు, నీకు....
తెలేవ్యడిక్ట, నలేవ్యడిక్టత... ఎవరికైన్న వడవచుి. కుష్టఠ రోగులు నేరమూ చేయకపోయిన్న శతాబాాల
తరబడి హంస్లకు గురవుతున్నిరు. ఇల్లంటి రోగులను ఓదారేి పయతిమే ప్పనవడవ్యస్ం’’.
‘‘అవయవ్యలనీి స్రగావుండి క్సని తిండి క్కస్ం ఇతరులమద ఆధారపడి బతికే వ్యళ్ుకంటే మా
రోగులు ఎంతో నయం’’ అంటారు ఆమేట.
ప్పరుగుతుని అవస్వడలు
ఈ ఆశయాలతో ఆయన పనిచేసుకుంటూ ముందుకు సాగుతుంటే అకోడే వుండటానిి వచేి
రోగుల స్ంఖా ప్పరగసాగంది. రోగులతోపాటు అవస్వడలు గూని ప్పరిగాయి. ఏ దిక్సో లేక, పలకరించే
న్నధులుడు లేక చివరి ఆశగా తన నీడకు చేరవచిిన రోగులను ఖ్యళీ లేదనో, మరొక న్స్ంపంతోనో వెనకుో
పంపడం ఆమేటకు నచిదు. ‘ఇకోడ తమ ఇష్టం లేకుంని ఏ ఒకో రోగనీ ఉంచుక్కవడం జరగదు.
బలవంతంగా పంపవేయడమూ జరగదు’ అంటావడయన.
సాధారణంగా మానవ స్మాజంలోమొకోబోని అచంచల విశవస్ం కల్గగన వ్యరు అరుదుగా
కనిపసాతరు. కాని ఆనందవన్ లో అందరిలో అది ప్రసుపటంగా కానవసుతంది. అదే అకోడి ప్రతేాకత.
పనిివడని వ్యళ్ళుగా స్మాజం నుంచి వెల్గవేయబడా వ్యళ్లు ఆదరాంగా పనిచేసూత, వ్యళ్ే అవస్వడలు
తీరుికుంటూ, ఇంకా మిగల్గంది స్మాజ్ఞనిి పంచి ఇవ్యవలనే లక్షయంతో పనిచేసుతన్నిరు. ఆనందవన్ లో
ఒకరి నుంచి మరొకరిి అంటుకునేది జబ్బుకాదు, చిరునవువ మాత్రమే. ‘వృధాగా పోయిన ఏ
పదావడినియిన్న తిరిగ తీసుకువడలేము’ అనే ప్రేరణతో ఆమేట బృందం పనులు చేసింది. ఆనకటటలు
కటిటన్న, ఆసుపత్రులు నిరవహంచిన్న అంలతా ప్రతేాకతగా స్వంత ఆలోచనలతో, స్వంత డిజైనేతో చేశరు.
ట్రాకటరు ఇంజనునైన్న, శస్ర చిితాస పరికవడన్స్నిన్న బాగు చేయగల పనివ్యళ్ళుగా రోగులు తయారయాారు.
ఆనందవన్ ఒక ఆదరా గ్రామంగా ర్మప్పదిదుాకాసాగంది. అందరి సుఖం క్కస్ం అందర్మ కలసి
పనిచేసే స్హకార స్మాజం అది. పరిశుభ్రత, సౌందరామూ, ఉతాసహాలు ముపపరిగొని వుండగా తమ
బాధలనే మరచిపోయారు రోగులు. ప్రతి పనీ శసీరయంగా, కళాతూకంగా చేయసాగారు.
ధైరా సాహసాలకు ఎనియిన్న ఉదాహరణలు చెప్పపక్కవచుి – ప్రణాలను లెకోచేయక
మరికొందరిని కాపాడిన వ్యళ్ళు, దేశం క్కస్ం ప్రణతాాగం చేసిన వ్యళ్ళు వగైవడలు, కాని కాళ్ళు చేతులకు
వ్రేళ్ళు క్సని లేని అవిటి కుష్టఠ రోగులచేత అదుభత నివడూణాతూక కృష్ని చేయించడమే ఆమేట గొపపదనం.
పరవతాల ప్పన్నదులను కదిల్గంచగల్గగన స్ంకలపబలం అయనది.

11
ఆనందవన్ లో ఆశ్రమం క్కరి వచేి రోగుల స్ంఖా ప్పరుగుతుంది. సామూహక వంటశఆలలు
తయారయాాయి. ఒక్క వంటశలకు మూడు న్నలుగు వందల మంది రోగులుంటారు. వీరంతా కలసి
పనిచేసుతంటారు. కలసి వుంటారు, కలసి తింటారు, అయితే అంతటితో స్రిపోదు. వ్యరి జీవితాలలో
ఇంకా ఏద్య వెల్గతి వునిటుేగా ఆమేట భారా సాధన గ్రహంచింది.
వ్యాధి నుంచి విముకుతలయిన రోగులు వివ్యహాలు చేసుక్కవడ అవస్రమనుకునిది ఆమె.
ఆనందవన్ లో ప్రతి ఏటా ఫిబ్రవరిలో మిత్ర స్మేూళ్నం జరుప్పతారు. ఆ స్ందరభంగా కొందరు రోగులు
ప్పళ్లే చేసుక్కవడం ప్రరంభించారు. అటువంటి దంపతులు ‘‘ష్టఖస్దన్’’ అనే విభాగంలో నివసుతంటారు.
రోగులోే కొందరు ముస్ల్గవ్యళ్ళు, అశకుతలుంటారు. వ్యరిి జీవిత చరమ దశలో ఆతీూయత అవస్రం.
అల్లటివ్యరిని అతతగానో మామగానో ఒకొోకో కుటుంబం వ్యళ్ళు ఒకరిని దతతత తీసుక్కవడం
ప్రరంభించారు, ఇందువలే దంపతులకు ప్పదా అండ దరకడమే కాకుంని వృదుధలకు స్నిిహతంగా
చూసుకునే వ్యళ్ళు దరుకుతారు.
నూతన మారిం
రోగులంతా ఆమేటను ఆపాాయంగా ‘‘బాబా’’ అని పలవడం మామూలయిాంది. దానితో ఆయన
‘‘బాబా ఆమేట ’’ అయాారు. బాబా కమూని కవితలు క్సని వ్రాసాతరు. ఆయన మొదటోే వ్రాసిన ఒక
కవితను చూదాాం.
‘‘నేనొక ఒంటరి ననుకున్నిను
కాని దారి మలుప్ప దగిర గమనించాను
న్న వంటి ఏకాకులు ఇంకా ఎందరో వున్నిరు
మేమంతా స్ంఘటిత మయాాం
అందరమూ బాధితులమే
అయిన్న
ఉతాసహంలో, నిశియంలో స్ంఘటితులం మేము
మా బాధలే మా అను స్ంధాన శకుతలు
మేమొక నూతన ప్రదేశనిి నిరిూంచాం
ఇకోడి నుంచే భావి తరప్ప న్నయకులు ఉదభవిసాతరు
స్మాజమొక నూతన మావడినిి దరిాసుతంది’’
మహాతాూగాంధి కలలుగని వడమవడజ్ఞానిి, స్వయం స్మృదా గ్రామాలను ఆమేట ఆచరణలో
చూపగలుగుతున్నిడు. మంత ప్లరుతో కొనసాగుతుని మూఢ విశవసాలు అభివృదిాి టంకం

12
అంటారు ఆమేట. ఆయనకు విగ్రహావడధనలో, మూఢ భితలో నమూకం లేదు. అయిన్న ఇతరుల
అభిప్రయాలను ించపరచడు. భారా పూజ చేసుకుంటానంటే అడవిలో పూలు క్కసి తెచిి ఇసాతడు.
రోగులు తమ ఇష్టం వచిిన మతానిి, నమూకానిి అనుస్రించవచుి. ఏ వతితడీ లేదు. వంటశలలోే
శకాహారమే వండుతారు. మాంసాహారం కావ్యలంటే విడిగా పండుకొని తినవచుి. మతంల్లగానే
వడజక్టయ అభిమాన్నలను, దేవష్టలను ఆయన పటిటంచుక్కడు. ‘‘మనిష్క్ట మనిష్క్ట మధానే స్పదర
భావ్యనిి న్స్లకొలిలేని హందూమతం వంటి మతాలు మనిష్క్ట దేవునిక్ట మధా స్ంబంధానిి ఏరపచలేవు.
నేను స్మకాలీన క్రైస్తవుడను కావ్యలనుకుంటున్నిను. అయితే వ్యిటోేని మురుగు కాలవలో మనిష్
మునిగపోతుంటే పటిటంచుక్కకుంని సూటు మురిి అవుతుందనో, ఆఫీసులో అవస్రమైన
పనివుందనో దాటిపోయే క్రైస్తవుడిని క్సని కాక్సడదు’ అంటారు బాబా ఆమేట .
ఆనందవనీయులు నూతిలో కపపలవలె బయటి ప్రపంచప్ప విష్యాలను పటిటంచుక్కకుంని
వుండరు. 1962లో చైన్న దువడక్రమణ జరిపనప్పడు భారతీయులంతా ఒకో త్రాటిపై నిలచి ఎవరిి
చేతనయిన స్హాయము వ్యళ్ళు చేశరు. ఆనందవన్ రోగులు మేము మాత్రం వెనకబడివున్నిమా?
అంటూ ఒక న్నటకానిి తయారు చేశరు. దానిి ప్రకోఊరిలో ప్రదరిాంచి తదావవడ వచిిన రండు వేల
ర్మపాలయలను యుదధస్హాయనిధిి పంపారు.
విదాస్ంస్ిల సాిపన
ఆనందవన్ కు దగిరలో పరోవడ పటటణం వునిటుే మనకు తెలుసు. అయితే ఆ పటటణ విదాారుిలు
కళాశల లేక ఇబుందులు పడటం గమనించారు ఆమేట. వ్యరిక్కక కాలేజిని నిరిూంచి ఇవ్యవల్గలనుకున్నిరు.
ఆలోచనను ఆచరణలో ప్పటాటరు ఆమేట అనుచరులు. స్వంతంగా మంచి మటిట తెచిి, మరిించి ఇటుకలు
చేశరు, కాల్లిరు. చెకో, పనులు, తాప్ల పనులు చేవ్యరు. నగషీలు దిదాారు. భవన్నలు పూరిత అయాాయి.
1964 స్ం.ము లోనే అవి దాదాప్ప రండునిర లక్షలు అయాాయి. ఆ డబుంతా రోగులు తమ వావసాయ
క్షేత్రాలలో శ్రమించి మిగల్గిన ల్లభమే.
తరువ్యత స్ంవతసవడలలో ఆరుటు, సైనుస, కామరుస, అగ్రికలిర్ కాలేజీలను క్సని న్స్లకొల్లపరు.
ఒకన్నడు ఈ కాలనీని చూసిపోవనినికే వెనకాడిన ప్రజలు ఈ విదాాస్ంస్ిలో తమ పలేలను
చేరినినిిఉరకలు వేసుతన్నిరు. ఈ ఉతతమ విదాాబోధన పదాతుల పటే ఆకరిషతులై పొరుగు వడష్ట్రాల
నుంచి క్సని విదాారుిలు వచిి చేరుతున్నిరు. కొనిి క్రొతత డిపొేమా క్కరుసలను ప్రరంభించారు. అనిి
విదాా స్ంస్ిలలో కలసి ప్రసుతతం 1500 మంది విదాారుథలు విదాాభాాస్ం చేసుతన్నిరు. అందుకే
కళాశల భవన్నల వైప్ప వేలెతిత చూప్పతూ స్గరవంగా అంటారు బాబా ‘‘అవిగ చూడండి, స్జీవ చిహాిలు.

13
కుష్టఠ రోగులు ఎవరి మదా ఆదారపడలేదు. పైగా వ్యళ్లు స్మాజ్ఞనిి మేలు క్సని చేశరు. సేవలు,
స్హాయం అందుకునేవ్యళ్లు స్హాయం చేశరు’’ అని.
బాబా బావ్యలు:
‘‘ఈ కాలంలో పనులనీి అతివేగంగా జరిగపోతున్ననయి. అల్ల జరగవలసిందే. అయితే
అందుకు తగనటుేగా అందర్మ అనిి పనులనూ కొద్యా, గొపోప తెలుసుక్కవ్యల్గ’’. న్నకుఆపని చేతకాదు,
ఈ పనివడదు అంటూ చేతులు ముడుచుకొని క్సరోిక్సడదు – నేనొక మహావాితని కావ్యలనుక్కవడం
లేదు. చేతిలో ఒక ఆయిల్ కాాను పటుటకొని తిరుగుతూ వుంటాను. అవస్రమైన యంత్రభాగాలకు
ఆయిల్ వేయనినిి, అవిస్రిగాపనిచేసేల్ల చూడటానిి సిదధంగా వుంటాను. అదే న్న జీవిత ఆదరాం
అంటారు ఆమేట. ఆయన చెపపన యంత్రంము స్మాజమేనని గ్రహంచవచుి.
ఆనందవన్ ను దరిాంచి కొన్నిళ్ళు అకోడే వుండి పరిశీల్గంచిన ఒక క్రైస్తవ మతగురువు ఇల్ల
అన్నిడు. ‘ఇకోడ మానవ విలువలు పొంగ పొరలు తుంటాయి. ఉనిదంతా పొగొటుటకొని,
క్రంగపోయి నివడశ, నిస్పృహలతోకాళీుడుచకుంటూ ఏకాకులుగా వచిిన రోగులకు శ్రదధ, ప్రేమ,
అనువడగం అవగాహన, అంితభావం, ప్రోతాసహం, సేవచి ఇకోడ లభిసుతన్నియి. అంతేకాదు
వీటనిిటినీ మించినది, అరుదైనది స్మానతవం ఇకోడ విస్తరించివుంది’.
తగనంత ఆచరణలో ఉనిప్పపడు సామాజిక కారాక్రమాలు స్తఫల్గతాలను ఇసాతయి. స్మాజంలో
అకల్గి, దారిద్రాానిి, అస్మానతలక్స వాతిరేకంగా సుదీరఘ పోవడటం జరపాల్గస వుంది. స్ంఘ సేవలో
నిజ్ఞయితీ కొరవడడంవలేనే ప్లదరికం,అశంతి, నిరుద్యాగం వంటి జ్ఞతీయ స్మస్ాలు
విజృంభిసుతన్ననయి అంటారు ఆమేట.
‘ఈ నిచెిన మెటే స్మాజ వావస్ిలో కుష్టఠ వ్యాధి అటటడుగున వుంది. ఇది వైదాపరమైన అవిటి
తనంగానే సాంఘిక దురభలతగా చూడబడుతుంది. కనుక కుష్టఠ వ్యాధితో బాటుస్మాజ్ఞనిి క్సని
చిితస చేయాల్గ. కుష్టఠ వ్యాధిి మచి వసుతంది. ఆ మచి దగిర స్పరాజ్ఞానం ఉండదు. ఇది శరీవడనిి వచేి
కుష్టఠవ్యాధి. ఐతేనేడు స్మాజంలో చాల్ల మందిి మానసికమైన కుష్టఠ వ్యాధి స్పివునిది.
ఆరోగాస్మాజం అనబడే దీనిలో ఎంతో దారిద్రాం, అన్నయయం న్స్లకొనివున్నియి. కాని ఈ నైతిక
కుష్టఠ రోగులు వ్యటిని పటిటంచుక్కరు. వీళ్ు మెదళ్ళు మొదుాబారిపోయాయి. స్పరా జ్ఞానం క్కలోపయారు.
స్పందనలేదు, వీళ్ళు చల్గంచరు, వీరి హృదయాలు ద్రవించవు. శరీరక కుష్టఠరోగుల కంట వీళ్లు ఎంతో
ప్రమాధకారులు. కాళ్ళు, చేతులు లేకపోయిన్న బ్రతకొచుిగాని ఆతాూభిమానం లేకుంనిమనిష్ బ్రతకటం
కష్టం’ అంటావడయన. అందుకే ఆతాూభిమాన్ననిి నిలపడమే ప్పనవడవ్యసానిి ప్పన్నది అని అమేట
నముూతారు. అదే ఆయన ఆచరించే ఆదరాం.

14
కొందరు రోగులు వ్యాధి నుంచి విముకుతలై తిరిగ తమ ఇళ్ుకు వెళ్తారు. అంతేకాదు.
ఇనుమడించిన ఉతాసహంతో ఆతూ సైరాంతో ఏద్య ఒక చేతిపనిలో నిప్పణ్యలై, విజ్ఞానం
ప్పంపొందించుకొని నూతన జీవితాలను కొనసాగంచనినిి స్మాజంలోి తిరిగ వెళ్ళతంటారు. మరి
కొందరు రోగులు తమ కుటుంబ స్భుాలే తమను వదిలేశరని, తిరిగ ఇళ్ుకు వెళ్ులేమనీ అందుకే
తమకు ఏకైక శరణామైన ఆనందవన్ లోనే ఆనందంగా కాలం గడుప్పతామని అంటారు. వ్యళ్ు
స్ృజన్నతూక శిత, యుకుతలకు అకోడే గురితంప్ప వుంది. వీరు ఉతపతిత చేసిన వసుతవులు, పదావడిలు ప్రతేాక
విలువ వుంది. తాము నిరరికులం కాము, తమ వలే ఇతరులకు క్సని ప్రయోజనం వుంది. తాము
తింటూ ఇతరులకు ప్పటటగలుితున్నిం అనే తృపత వ్యరిలోవుంది. మానవ జనూకు అంతకన్ని కావలసిన
దేముంది?
ఎంచుక్కవనినిి ఎనోి పనులు
ఆమేట ఆతీూయత ఆనందవన్ లక్షయం దావవడ రోగులు కేవలం ప్పనవడవ్యసితులు కావడమే కాదు,
నవజీవన పధంలో మునుముందుకు నడుసుతన్నిరు. పలేలకు, ముస్ల్గ వ్యళ్ుకు, ఆవిటి వ్యళ్ుకు, ఆరోగా
వంతులకు ఊరటను, ఉపశమన్ననిి, తృపతని అందిసుతంది ఆనందవన్. స్మాజంలో పలువృతుతల
వాకుతలుంటారు. ఒకరిమద మరొకరు ఆధారపడి వుంటారు. అందుకే వడ్రంగం, హస్త కళ్లు, ముద్రణ,
వ్యహన్నలరిప్లరు, వెల్గాంగు, గృహ నివడూణం, పశుపోష్ణ, క్కళ్ు ప్పంపకం, వావసాయం, నూలు
వడకటం, అల్గేకలు, కుటుటపని, నేత, తోలు పనులు, పాత రేకు డబాులతో సామానుే చేయడం,
దారుశిలపం, ఇలిరకల్ వైండిం , తివ్యచీ నేత, బగుి పడకలు, బావుల త్రవాకం, ప్పయింటింగు వగైవడ
ఎనోి వృతుతలను రోగులే చేపటిట అతి నైప్పణాంతో నిరవహసుతన్నిరు.
ఇవనీి నియంతన్స్వరో ప్పతతనంచెల్లయించి చేయించేవి కావు. రోగులే తమకు తాముగా కొనిి
నియమ నిబంధనలను ఏరపరచుకొని వ్యటికనుగుణంగా నడుచుకొంటారు. నియమాలుతమ అందరి
మేలు కొరకేనని గ్రహంచి ఆచరిసాతరు.
ఈ స్వయం స్మృదా గ్రామం 120 హెకారేకు విస్తరించి ఉంది. రోజుకు 150 లీటరే పాలు
మిగులుతుంటే వ్యటినిబయటకు పంప అముూతారు. ఆనందవన్ నుంచి వచేి పాలు, క్సరగాయాలు,
హస్తకళాఖంనిలను నేడు బయటి స్మాజం వ్యరు భయం లేకుంని వ్యడుతున్నిరు. కుష్టఠ రోగుల పటే
గల భయాలను తగించనిని ఇవి వీలుకల్గగంచాయి. స్మాజ్ఞనిక్ట రోగులక్స మధానుని దూరం
తగుితుంది.
ఆనందవన్ అభివృదిాని గణాంక వివవడలతో కొల్గసి చూడటం స్బబ్బకాదు. కాని అల్ల చూసిన్న
స్ంతృపతని ఇవవగలవు అవి. 1951లో 15 వేల ర్మపాయల అమూకాలు వడగా, 1983 న్నటిి 72 లక్షలకు

15
ప్పరిగాయి. స్మాజం నుంచి బహష్ృతులయిన రోగులను చేరదీసి, వ్యరి సేదదీరిి శరీరక, మానసిక
గాయాలను మానిప వ్యరిిప్పనరిన నిచిి, మటిటలో నుంచి మాణికాాలను ర్మప్పదిదుాతుని మహనీయుడు
ఆమేట.
ఆయన నిరవహణా విధానమే విశిష్ఠమైనది. క్సరగాయలు వండించిన్న, ివడణా దుకాణం
నడిపన్న, దానిలో స్వయం స్మృదిాని, ల్లభానిి ఆరిించి, ఆ ల్లభానిి మరో ప్రధానాతా రంగంలో
ప్పటుటబడి ప్పడతారు.
ఇప్పడు ఆనందవన్ లో 1400 మంది దాకా రోగులున్నిరు. వీరిి మంచి ఆసుపత్రి వుంది. 4
వేల మంది రోగులు బయటి నుంచి వచిి మందులు తీసుకువెళ్ళుతుంటారు. కొందరురోగులు కలసి
ఒక గూడెంల్లగా నివసిసాతరు. ఆ గూడెంలో ఒంటరి రోగులు, కుటుంబాల వ్యళ్ళు వుంటారు. సుమారు
వంద కుటుంబాలు గాని మూడు, న్నలుగు వందల మంది రోగులు గాని వుంటారొక స్మూహంగా –
స్మాజం భాగంగా ప్రతి గూడెంలో ఒక ిేనిల్, ప్పదా గబర్ గాాసు పొయిా, సామూహక వంటశల సపటక్
మరుగుదడుే, గడౌనుే, కమూానిటీ హాలు, పశువులపాక నీటి స్రఫవడ, విదుాత్ స్రఫవడ, కొంత
పొలము వుంటాయి. ఇవనిి స్మతూకంలో స్మరివంతంగా నడుసుతంటాయి. ‘‘నేను శస్రవేతతను కాదు.
అయిన్న న్న అశసీరయ కృప్ల శసీరయ ఫల్గతాలను ఇసుతనిది’’ అంటారు ఆమేట. ఉప్పప,పంచదార, ిరోసిన్
వంటి స్రుకులకు తపప గూడెము బయటి వ్యళ్ేమద ఆధారపడదు. సివస్ దేశసుిల స్హాయంతో కొనిి
ఆదున్నతన ఇళ్ళు నిరిూంచారు.
పబిేక్ రంగం, ప్రైవేటు రంగంల్లగా ఈ రోగుల స్మూహము ఒక అన్నరోగా రంగంగా
పరిగణించబడింది. కాని ఈ రంగమే జ్ఞతీయ ఆదాయానిి ఇతోధికంగా ప్పంచగలుతుతుంది. కనుక
రోగులు ఎంత మాత్రమూ స్మాజ్ఞనిి బరువుకారు.
ఇకోడ కుష్టట రోగులేకాక వందలమంది అంధులులు, మూగచెవుడు, పోల్గయోవ్యండుే,
మానసికంగా ఎదుగుదల లేనవ్యలుు వున్నిరు. అంధులుల పాఠశలలో ఆరుగురు ఆధాాపకులు క్సని
అంధులులే. ప్రధానోపాధాాయుడు ఒక విముకుతడైన కుష్టఠరోగ, ఒక అవడివ్యడుమరోఅవిటవ్యడిి
స్హాయం చేసుతంటాడు. ఇల్ల వికలమైన అవయవ్యలనిిటినీ కల్గపతే స్ంఘటిత శిత ఏరపడుతుంది.
ఆనందవన్ ఒక రవినూా గ్రామంగా ప్రకటించబడింది. అదక చిని ప్రపంచం, పోసాటఫీజు, బాాంకు,
కమూానిటీ ధియేటరు, ఉదాానవనం, గుల్లబీవనం వగైవడలు ఆ గ్రామానిి అలంకవడవడలు.
అన్నధ బాలల శరణలయం:
ఒకన్నడు వరోవడ రైలేవ సేటష్ను దగిరలో ఒక గడిా తుపప చాటున ఎవరో ఒక అన్నధ శిశువును
పారవేసి వెళాేరు. ఆ పాప ఏడుప వినపడకుంని పాపనోటోే గుడాలు క్సని కుకాోరు. ఆనందవన్ లో

16
వుండే ఒక ముస్లమూ అటుగా వెళ్ళతూ ఆ పాపను చూసింది. వెంటనే శిశువును ఎతుతకొని, నోటిలోని
గుడాలను తీసివేసి బాబా భారా ‘‘సాధన్నతాయ్’’ వదాకు చేరిింది. ఆ పాప ఆమె ఒడిలో మనుమవడల్గగా
మారిం.
ఈ స్ంఘటన తవడవత అన్నధ బాలలకు శరణాలయం న్స్లకొల్లపలనే ఆలోచన వచిింది.
మహావడష్రలోని పాఠశఆలల విదాారిినీ విదాారుిలందరిక్ట విజాపత పంపారు. అన్నధ బాలబాల్గకలకు ఒక
శరణాలయం నిరిూంచనినిి వివడళాలుపంపమన్నిరు. వ్యలుు ఒక రోజు ఉపవ్యస్ం వుండి,
చాక్వేటు,ే మిఠాయిలకు ఖరుి చేయకుంని మిగల్గిన డబ్బును వివడళ్ంగా పంపారు. నీటి బిందువులనీి
కలసి సింధులువుగా మారినటుేగా ఆ చిని మొతాతలే మూడునిర లక్షల ర్మపాయలయాాయి. వ్యటితో
యాభై మంది అన్నధ పలేలకు వస్తి నిలయం ఏరపరచారు.
మిత్ర స్మేూళ్నం:
ప్రతి ఏటా ఫిబ్రవరి మొదటి వ్యరంలోఆనందవన్ లో ఒక వింతైన స్దసుస జరుగుతుంది. దానినే
మిత్ర స్మేూళ్నం అంటారు. దేశం నలుమూలల నుండి, విదేశల నుండి క్సని అనిి రంగాలలోని
ప్రముఖులు, ఆమేటజీఅభిమానులు సుమారు వెయిామంది దాకా కల్గసే స్మావేశం అది. వీరంతా రండు
రోజప్పలు అకోడే ఆనందవన్ నివ్యసులతో కలసివుంటారు. వ్యాధి నుండి విముకుతలయిన రోగులు
కొందరు ప్పళ్లుళ్ళు చేసుకుంటారు. ఈ కారాక్రమ భాగానిి ‘మంగళాక్షతలు‘ అంటారు.
నృతాం, గానం, ఆటల పోటీలు జరుప్పతారు. వన మహోతసవంలో మొకోలు న్నటతారు.
అలంకరించిన పలేిలో మొకోలను మేళ్తాళాలతో ఊరేగసూత తెసాతరు. వ్యటిని న్నటతారు. ప్రశంత
వ్యతావరణంలో చరిలు జరుప్పతారు. పలు కారాక్రమాలతో ఆ రండు రోజుల్య రండు గంటలుగా
గడిచిపోతాయి.
రైలేవ సేటష్ను దగిరలో దరిిన అన్నధ బాల్గకు ‘ధరిత’’ అనే ప్లరు ప్పటాటరు. ఆ పాపకు అనిప్రశన
1980లో మిశ్ర స్మేూళ్నం స్ందరభంగా చేశరు. అంజని, మధులుసూదన్ అనే రోగ విముకుతలైన
దంపతులు ఆ పాపను ఆ రోజే దతతతగా తీసుకున్నిరు. ధరిత అమూ ఒడిలో చిరునవువలు చిందిసూత వుంది.
సాధన్నతాయ్ అనిం మొతతగా కల్గప ఆ చిన్నిరి ప్పదవులకు అందించింది. అకోడ వుని దాదాప్ప
రండువేల మంది వునిటుేండేది. ఇకోడ అటాకాదు, న్నకు సేవచి వుంది, సేిహతులున్నిరు. చేయనినిి
చేతినింని పనివుంది. న్నవలే ఇతరులకు కొంత మేలు జరుగుతుంది. న్న అవస్రం వుంది. ఇందువలే
న్నకు గొపప తృపత లభిసుతంది. ప్రతిరోగ క్సని మానవుడే కదా. ఇకోడ న్నకు మానవుడిగా తృపత
మిగులుతుంది న్న జీవితంలో గతంలో పోగొటుటకొని దానిని తిరిగ పొందగలుగుతున్నిను’’.
ఎందరిక్క ప్రేరణ

17
ఈ శతాబాంలో కుష్టఠ రోగుల స్ంక్షేమం కొరకు కృష్ చేసిన స్ంఘ సేవకులు ఎవర్మ బాబా
ఆమేటకు సాటివడరు అనుక్కవచుి. జి.న్స్. చెస్టర్ డెన్ అనిటుేగా మనం ప్పవడతన శిధిల్లలు, క్కటలు
భవన్నలను చూసి చరిించుకుంటాం. ఈ నలేని వడలలో ఏ గుండెలు దాగెనో’ అని ఉతేతజితుల మవుతాం.
కాని ఎదురుగా కనిపంచే మానవ శిధిల్లల గురించి మనం ఏమ పటిటంచుక్కము వ్యటినుంచి ఏమ
గ్రహంచము‘ అంటారు.
కాని ఆ మానవ శిధిల్లలను కళాతూకంగా ప్లరిి ప్రయోజ న్నతూకంగా క్సరిి చూప్పతుని ఆమేట
అబినందనీయుడు. ఆయన సాధించిన అసాధాాలను చూసి నిశేిష్టటలైన వ్యళ్ళు,ఆ మహాప్రేరణ దావవడ
ప్రభావితులైన ప్రముఖులు ఎందరో వున్నిరు. మవడఠీ రచయిత ప.యల్. దేశ్ పాండే అంటాడు
‘స్ందరాకులు ఆనందవన్ కు వసుతంటారు. బలహీనపడిన తమ మనో విదుాత్ ఘటాలను (బాాటరీలను)
చారిిచేసుకు వెళ్తారు అని. ఇంగాేండు దేశప్ప యువకుడు అరధస్ టరోిసీో గాధవింటే ఈ మాటలు
అక్షవడల్ల యదారిమని తెలుసుతంది.
ధృఢకాయుడైన ‘ఆరాస్ ’ కు పోల్గయో వచిింది. అతని రండు కాళ్ళు చచుిపడి పోయి అతని
సావదీనంలో లేవు. కొండంత భవిష్ాత్ జీవితం మంచుల్ల కరిగ పోయింది. అతని కలలు
కలేలయాాయి. ఆ ఆఘాతానిి తటుటక్కలేక పోయాడు. ఒక చక్రాలకురీిలో క్సరొింటే ఎవరో ఒకరు
దానిి న్స్టుటకుపోవ్యల్గ. నినిటిదాకా పరుగులు తీసిన పాదాలు, అతివేగంగా సైిలు తొిోన కాళ్ళు తన
సావధీనంలో లేవని తెలుసుకొని తీవ్రమానసిక అశంతిి లోనయాాడు. ఆ అశంతిని పోగొటుటక్కవ్యలని,
ప్రశంతతను కనుగొన్నలని ప్రపంచ పరాటన ప్రరంభించాడు. 20 దేశలు తిరిగాడు. ఎవరు చెపతే
అకోడకు వెళాేడు. మునులు తపసుస చేసుకొనే ప్రశంత హమాలయాలకు గూని వెళాేడు. కాని
ఎకోని శంతి లభించలేదు.
ఎవరో చెపపగా ఆనందవన్ కు వచాిడు. ఆమేటజీని కలుసుకున్నిడు. ఆయన నిరిూంచిన విజయ
స్పపాన్నలను ఆవలోించాడు. అంతే అతని అనేవష్ణ ఫల్గంచింది. ప్రయాణం ఆగపోయింది. ఆ
ప్రేరణలో ‘నలగని బాట’ అనే ప్పస్తకం వ్రాశడు. తాను చూసిన బాబా ఆమేట వంటి వాకుతల గాధల
స్ంకలనమే ఆ ప్పస్తకము. ఆ ప్పస్తకంపైన లభించిన ఆదాయం మొతతంఒకటినిర లక్షల ర్మపాయలను
ఆమేటకు అపపగంచాడు. ఆ డబ్బుతో వివిధ రకాల వికలుంలకు స్వయం ఉపాధి శిక్షణా స్ంస్ిను
న్స్లకొల్లపరు. దాని ప్లరు ‘ స్ంధి నికేతన్’.
ఆనందవన్ లో అనిి పనుల్య ప్రతేాకతలే. ఇకోడ శవ ఖననం క్సని అంతే. ఒక రోగ చనిపోతే
అతను నముకుని మతాచావడనిి బటిట అతనిని పూడిి ప్పటటడమో, కాలిడమో చేసాతరు. అతని జ్ఞాపకంగా
ఒక మొకోను న్నటి ప్పంచుతారు. ఈ విష్యమై నికటరు వికాస్ ఇల్ల అంటాడు. ‘‘మేమందరము

18
సైనికులమై కుష్టఠ వ్యాధి అనే శత్రువుపైన పోవడనిము. యుదధంలో మా పక్షం గెల్గచింది. మా మృత
వీరులను మేము మరచిపోలేము‘ అని.
ఒకసారి ప్రధాని ఇందివడగాంధీ, న్నటి మహావడష్ర గవరిర్ స్తీమణి బిలీోస్ లతీఫ్ లు కల్గసి
వచచి ఆనందవన్ ను స్ందరిాంచారు. బాబా వ్యళ్ుకు చెటుే, ప్పష్టపలను గురించి వ్యటి దావవడ మనం
నేరుిక్కవలసిన అంశలను గురించి చెప్పతూ శ్రోతల ప్రతిస్పందనను గమనించటానికై ఆగాడు. బిల్గోస్
ఇంకా వివవడలు చెపపమని క్కరింది. మరికొంతసేప్ప అదే విష్యమై చెపప ఇందివడగాంధి వైప్ప
చూశడు.
ఆమె క్సని చల్గంచినటుే కనపంచింది. అప్పడు బాబా ‘‘మ కంటిలో సుడి తిరిగ బయటకు
వడలేకుంనివుని ఆ భాష్పబిందువును కుష్టఠరోగుల స్ంక్షేమము కొరకు కుదువ ప్పటటమని
క్కరుతున్నిను‘‘ అన్నిడు.
నివడూణాతూక కృష్ లేని వడజక్టయ చైతనాం నిరీవరామైనది. వడజక్టయ చైతనాం లేని నివడూణాతూక
కృష్ గూని నిసేతజమైనదే. స్ృజన్నతూక మానవతవమే న్న మతము; న్న మారిదరిా’ అంటాడు ఆమేట.
‘‘మార్ోు, మావో, రసిోస్, క్కోపోటిోన్, ఠాగూర్, గాంథీ రచనలు ననుి ప్రభావితం చేశయి. కాని ఏ ఒకో
సిదాాంతానిి నేను దాసుడనుగాను, అంధ విధేయుడను కాను’’.
‘గాంధీ శకం ననుి ఎకుోవ ప్రభావితుడిి చేసింది. మన దేశంలో అతాధిక ప్రజ్ఞనీకం నోరులేని
మూగజీవులే. కనీస్ం వ్యళ్ు బాధలను భయాలను క్సని బయటకు చెప్పపక్కవడం చేతగాని వ్యళ్ళే.
అల్లంటి వ్యళ్ళు క్సని స్వయం వికాసానిి తాాగాలు, ప్రయతాిలు చేయటం న్న కళాువడ చూశను.
సావతంత్రాానంతరం క్సని ప్పలుేబిిన ఉతాసహంతో, మొకోవోని దీక్షతో కృష్ చేశరు. అయితే వడను
వడను ఆచరణ తగుితుంది. ‘దేవుని పది ఆజాలను చిలుక పలుకులుగా చెపపనంత మాత్రాన నీవు ప్రవకత
మోసస్ వు కాలేవు. ఈ మాటలు మనకు అలవ్యటు అయిపోయాయి. ఈ మాటలు మనకు అలవ్యటు
అయిపోయాయి. ‘మారుోు ఇల్ల అన్నిడు’ ‘లెనిన్ ఇటాే చెపాపడు. అనే సూకుతలు తరచు వింటుంటా.
ఎవరేమన్ని ఒక వవడినిి తొలగంచినంత మాత్రాన స్మస్ాలు లేకుంని పోవు. రష్టా,చైన్న, న్నయకులు
చాల్ల చినిి సాియి నుంచి పై క్వదిగన వ్యళ్లు. అయిన్న హీనమైన దౌరినా కాండలు, నరహంస్లు
జరిపంది ప్పటుటబడిదారులుకాదు. అధికారంలోి వచిిన శ్రామికులే. మనిష్ని మనిసిగా
ర్మపొందించటం ఎటాే అనే మౌల్గక ప్రశికు వ్యళ్ళు జవ్యబ్బ చెపపలేదు’’ అంటాడు ఆమేట.
ఆనందవన్ లో ఒక ప్రచీన సూిత వ్రాసి వుంది.
‘‘అంతవడతూ అనేవష్ణలో అలసి పోతిని తిరిగ తిరిగ
అయిన్న కనిపంచలేదు అంతవడతూ

19
పరమాతూను పటుటకుందామని ప్రయతిించాను పదేపదే ఆ దృశానిి శ్రదధగా చూసుతన్నిను.
ప్రఖ్యాత స్ంగీత కళాశరుడు, గాయకుడు వస్ంతవడవ్ దేశపాండే ఒక గీతం అలపంచాడు. ఆ
స్ందరభం కొరకై ప్రతేాకంగా ఒక ప్రొఫెస్రు వ్రాసిన పాట అది.
అమూ ప్రేమకు సాటి అవనిలో లేదు
తల్గేలేని బిడాలకు తల్గే ఈ ‘సాధన‘
ఆ ప్రేమను పంచుకునే పాపలు ఎందరో
ఆమెస్నిిధిలోన అవిటి బిడాలు ఎందరో;
మమతాను వడగాలు అందించు ఈ మాత
ఆనందానిి పంచి ఇచుిను ఈ తల్గే.
బాబా దృష్ట సునిశితమైనది. ఒక అంథభాల్గక ఒకసారి గుల్లబి వనంలో పూవును
పటుటక్కబోయింది. ఆమె వేల్గి ములుే గ్రుచుికుంది. రకతప్ప చుకోలు వడవడం ఆమేట చూశడు.
ఆయనకొక ఆలోచన వచిింది. ముళ్ళులేని గుల్లబి దరిితే బాగుంటుంది. కళ్ళు లేని వ్యళ్ళు క్సని
చేతితో తడిమి చూసూత దాని అందానిి, వ్యస్నను ఆసావదించవచుి ననుకున్నిడు. ముఖామైన
సేిహతులకు కొందరిి ఈ ఆలోచన తెల్గయజేశడు. కొన్నిళ్ళుకు బంబాయి నుంచి ఒకరు ముళ్ళులేని
గుల్లబి అంటేను సేకరించి తెచాిరు. వ్యటిని గుల్లబి తోటలో ఒక ప్రకోగా న్నటారు. అ వి దినదిన ప్రవరధ
మానమౌతున్నియి.
బయటి నుంచి స్హాయం వీలయినంత తకుోవ వుంనిలని ఆమేట ఆశయం. అయితే శశవత
ప్రజెకుటలను, ప్పదా పనులకు మొదటోే కొంత మూలనిధి అవస్రమవుతుంది. భవన నివడూణానిి,
సామాగ్రిి, ప్పటుటబడిి అవస్రమైన స్హాయానిి అంగీకరిసాతడు. కాని తాతాోల్గక ప్రయోజనం న్స్రవేరితే
చాలతునని యెచించడు. ఒకసారి ‘శంతి క్కస్ం ఆహారం’ అనే విదేశీ స్ంస్ి వ్యరు ఆనందవన్ కు చాల్ల
ఎకుోవ మొతాతలోే గధులుమలను ఉచితంగా ఇసాతమన్నిరు. బాబా ఆ ప్రతి పాదనను వినయంగానే
తిరస్ోరించాడు. ‘‘శంతి కొరకు ఆహారం’’ అనన్నరు. బాగుంది. కాని మ గధులుమలు ఉనింత కాలమే
శంతి క్సని ఉంటుందేమో? ఇంతకంటే గధులుమలను బాగా వండించటం, అధిక దిగుబడులను
సాధించడం ఎటాేగ మాకు నేరపండి. ఆ టెిిక్ ను ఇవవండి. శంతి చిరకాలం కొనసాగుతుంది’’
అన్నినియన.
సివటివడేండ్స ప్రజల స్హకారంతో రేకుడబాులు తయారు చేసే కవడూగావడనిి న్స్లకొల్లపరు. అది
బాగా ల్లభాలో నడుసుతంది. ఆ డబ్బుతో మరికొనిి కాలేజి భవన్నలను నిరిూంచారు.

20
ఆమేట గారిి తోడుగా ఆనందవన్ ను చూసుతనిది ఆయన ప్పదాబాుయి ని. వికాస్. ఈ స్ంస్ికు
మెడికల్ డైరకటరుగా రోగుల వైదా అవస్వడలను చూడటమే గాక అవస్రమైతే ల్లరీ డ్రైవరుగా,
తోటమాల్గగా, మెకానిక్ గా అనిికారాక్రమాలనూ పరాక్షిసుతంటానియన. వికాస్ భారా నికటర్ భారతి
ఆయనకు చేద్యడుగా వుంటుంది.
అదుుత విజయాలు
ఏ వ్యసుత శిలుపల్య, ఇంజనీరుే, కాంట్రాకటరే తోనిపటు లేకుంనినే జ్ఞగృతులు, చైతనావంతులైన
అవిటివ్యరే మహా సౌధాలను నిరిూంచారు. చేతులకు వ్రేళ్ళు లేనివ్యళ్లు చేనేత పని వ్యళ్ళుగా మావడరు.
ఒకన్నటి కుష్టఠ రోగులే నేడు సన్స పొంది డ్రైవర్ గా భారీ వ్యహన్నలు నడుప్పతున్నిరు. నడవటానిి
రండు కాళ్ళు లేని వాిత మూడు చక్రాల సైిళ్ళుపై తిరుగుతూ ఒక పారిశ్రామిక విభాగానిి
నిరవహసుతన్నిడు. గత అనుభవం ఏమ లేనివ్యడే అచుియంత్రం నడుప్పతున్నిడు. అల్లగే ఒక చెయిా
మాత్రమే ఉని కాాష్యరు ఉన్నిడు. ఒకన్నటి టైలరే నేడు గురువుగ కుటుటపని నేరుపతున్నిడు. పొరుగు
గ్రామాల నుంచి క్సనివచిి అతని వదా కుటుటపని నేరుికుంటున్నిరు. ఇల్ల అవిటివ్యళ్ు అదభత
విజయాలు ఎన్స్నిన్న చెపపవచుి. అనిిటి వెనక ఉని బలమైనఅంశం న్నణాత. చేతితో చేసిన గ్రీటింగు
కారుాలు, చెకోతో మల్గచిన హస్తకళాఖంనిలు. పోటీలలో మేటిగా పాల్గచేి ఆవులు, మేలురకప్ప వితతన్నలు
అనిిటి వెనక న్నణాతస్పష్టంగా కనిపసుతంది.
స్మాజ వికాస్ము, స్మాజ అభివృదిా అనేవి ఆమేట గారు స్ల్గపన బహుముఖకృష్ి చాల్ల చిని
మాటలు. ఒక వంక వాితి సేవచి వుంటుంది. మరోవైప్ప సారవత్రిక యాజమానాం కొనసాగుతుంటుంది.
ఈ రండింటిలోని సుగుణాల స్మేూళ్నమే ఇకోడ కనిపసుతంది. సివిల్, మిలటరీ ఉద్యాగాలు చేసి రిటైరు
అయిన ఉద్యాగులు 25 మంది దాకా ఒక బృందంగా‘ఉతతవడయణ్’ లో వుంటారు. వీరినే ‘విజ్ఞాన
నిధులులు’ గా వరిణసారు
త . వీరు క్సని ఎవరిి చేతనయిన పని వ్యళ్ళు చేసుతంటారు.
కుష్టఠ రోగులకు వైదా సౌకవడాలు అందించడంలో, పరిశోధన చేయడంలో మనదేశంలో ఎనోి
గొపప కేంద్రాలున్నియి. వ్యటితో పోల్గసేత ఆనదవన్ చాల్ల వెనబడి వునిటేే. కాని అటువంటి
కేంద్రాలలోరోగని ఒక మనిష్గా చూసేవి తకుోవ. వ్యళ్ుకు ఒకోకో రోగ ఒక స్ంఖాగా గురుతంటాడు.
16వ నంబరు మంచం మద రోగ, 3వబాేకులో రియాక్షను రోగ, ఇల్ల పరిగణిసాతరు, పలకరిసాతరు.
ఇకోడ అల్లకాదు. ఆతూ విశవసానిి ప్పంచుతూ రోగుల క్కస్ం రోగులే పనిచేసుకుంటూ అతి తకుోవగా
బయటి స్హాయానిి అశిసాతరు. పోల్గయో బాధితుడు స్దాశివ టాజనే అనేకుర్రవ్యడి మాటలు విందాం.
‘నేను కాళ్ళు, చేతుల మద పావడడుతూ ఒకజంతువుల్లగా జీవితం గడిప్లవ్యణిి. ఇకోడకు వచాిక చాల్ల
పనులు నేరుికున్నిను. న్నకు మరో జనూ వచిింది అనుకుంటున్నిను. ‘స్ంధినికేతన్ లో పూలతోటను

21
ప్పంచే వాిత ఇల్లఅన్నిడు ‘‘బయటి ప్రపంచం ననొికధూళ్లకణంల్ల చూసింది. ఇకోడ ఈ తోటలోని
పూల్య,మొకోల మధా నేనూ వ్యటిలో ఒక భాగంగా ఎంతో స్ంతోష్ంగా ఉన్నిను’’.
అంధ విదాారుిల పాఠశల ప్రినిసపాల్ వైశంపాయన్ మాటలు విందాం. ‘‘నేను 1988 లో
ఇకోడకు వచాిను. అంతకు ముందు బంబాయిలో ఒక కుష్టఠ రోగుల శరణాలయంలో ఉన్నిను.
అకోడ జైలు గడల మధా నిరభంధంగా వునిటుే వుండేది. ఊరక ప్పటేట అనిప్ప మెతుకుల క్కస్మే
అకోడపడి
37 టు 40 ప్లజీలు లేవు
ఫల్గతం దకోలేదు, పలుక్స ఉలుక్స లేనేలేదు.
అనిదముూల క్కస్ం ఆక్రదించాను
అంతవడతూ, పరమాతూ, అనిదముూల్య
ముచిటగా మూడింటినీ కనుగొన్నిను – ఒకోసారేఒకోచోటే –
‘‘భారతదేశంలో ఆలోచనలు కాగతాల మదనే ర్మపం దాలుితాయి. ఆచరనలోి వడకుంనినే
అంతరించిపోతాయిక్సని’’ అంటారు ఆయన. తాను మాత్రం అందుకు విరుదాంగా తకుోవ మాటాేడి
ఎకుోవ చేసి చూపంచే చేవ గల్గగన మనిష్. అందుకు మరోమహా నిదరానమే స్పమన్నథ్ పథకం.
స్పమన్నధ్ పధకం
స్పమన్నధ్ ప్రజెకుటకు 1966నలోనే చంద్రపూర్ సాంద్ర అరణాం మధా అంకువడరపణ చేశరు.
ఆమేటకు పాేనిం కమష్ను వ్యరు రండు వేల ఎకవడల అడవిని కేటాయించారు. ఇది న్నగపూర్ కు 100
ి.మ. దూరంలో అగేియంగా వుంది. మరుస్టి స్ంవతసరమే దేశంలో అనిి ప్రంతాల నుంచి విదాారిధ
సేవ్యదళ్ కారాకరతలను అకోడకు ఆహావనించాడు. వ్యళ్ళు 15 రోజులు శిబిరంలో శ్రమించి 25 ఎకవడలలో
తుపపలు కొటిట, గతులు పూడిి స్గుకు అనుక్సలంగా మావడిరు. దీనితో సాినిక వడజక్టయ న్నయకులు
కళ్ళుకుటాటయి. ఆ ప్రంతప్ప వ్యళ్ును రచిగొటాటరు. మ పొల్లలను ఆమేట కాజేసుతన్నిడని నూరిపోశరు.
దాంతో ఆమేటకు వాతిరేకంగా ఉదామం లేచింది.
అప్పపడు స్రోవదయ న్నయకుడు వినోబాభావేను మధావరితగా పల్గపంచారు. ఆయన ఆమేటకు
నచిచెపాపడు. 700 ఎకవడలను., అందులోని స్హజ నీటి వనరులైన వ్యగు వంకలను వదులుక్కమని
సూచించాడు వినోబా. అందుకు అంగీకరించాడు ఆమేట.
నీటి వనరులు లేకపోయేస్రిి బాబా ఆలోచనలకు ప్రణాళ్లకలకు విఘాతం తగల్గనటేయింది.
అయిన్న మొకోవోని దీక్షతో ఆయన బృందం కృష్ సాగంచింది ఏటేటా కొంత పొల్లనిి సాగులోి
తీసుకు వసుతన్నిరు.

22
చెటుే న్నటటం, పోష్ంచటం సామాజిక ప్రధానాతగా గురితంచి ప్రోతసహసుతన్నిరు. ‘ఒకొోకో
వృక్షం ఒక సేవచాి స్ింభము,సూిపము – ప్రతి పత్రము ఒక గౌరవ పతాకం అంటారు ఆమేట తన కవితా
శైల్గలో.
శరీరక శ్రమ వలే మనసు నిరూలమౌతుందని విశవసించే బాబా కృష్ వలే స్పమన్నధ్ క్సని
క్రమంగా విస్తరించింది. మేలు రకప్ప వితతన్నల ఉతపతిత, ఉదాానవన్నలు ప్పరటి తోటల ప్పంపకం,
పాడిపశువులు, మేకలు, పందులు, గొర్రెల ప్పంపకం కొనసాగసుతన్నిరు.
ఇకోడ 450 మంది పైగా రోగులు,రోగ విముకుతలు వుంటున్నిరు. వీరంతా కలసి అకోడ
కొండవ్యగుపైన 100 అడుగుల పొడవు ఆనకటటనుకటిట దాదాప్ప 800 ఎకవడలు సాగుచేసుతన్నిరు. ఈ
ప్రజెకుటకు 1981-82లో ఖరుి రడు లక్షల డెబెను ఐదు వేలు కాగా ఆదాయం ఐదు లక్షలముప్పనప రండు
వేలు. దీనిి మొతాతనిి పరావేక్షించేది శంకర దాదా అనే ఒక మాజీ రోగ.
అకోడ ఆధులునిక వావసాయం పదాతులను అమలు చేసుతన్నిరు. స్పమన్నధ్ క్షేత్రాలలో పొరుగు
పొల్లలకంటే న్నలుగైదు రైటుే అధిక దిగుబడులు వసుతన్నియి. దగిరలోని పంజ్ఞబ్ వడవ్ కృష్ విధాాప్లఠ్
పరిశోధన్న క్షేత్రాలు ఖ్యళీగాను, పంటలు ఎండిపోతూనూ లక్షల ర్మపాయలు నష్టటలను తెసుతన్నియి.
అకోడ సాంకేతిక పరిజ్ఞానం, సిబుంది, అనీివున్ని ఫల్గతాలు సున్ని. స్పమన్నధ్ లో కారాదరిా,మేనేజరు,
కారానివడవహకులు ఎవర్మ లేరు. అందర్మ శరీరకంగా అవిటి రోగులే. అయిన్నవ్యళ్ళు మానసిక
సైరాంతో బంజరు భూములోే బంగారు పంటలు పండిసుతన్నిరు. రోజూ టొమాటోలు చిలగడ దుంపలు
వంటి క్సరగాయలను ట్రాకటరేతో స్మప మారోటేకు తోల్గ అమూగలుగుతున్నిరు. ఈ స్ందరభంలో బాబా
మాటలు స్మంజస్ంగా కనిపసాతయి. ‘‘మేధావులు, విదాావంతులు జరిప్ల స్దసుసలు, స్మావేశలు,
స్వయం తృపతక్కస్ం చేసే పనులే. దీపావళ్ల టపాసులు, తావడజువవలు అందంగా వుంటాయేగాని అనిం
వండటానిి పనిివడవు. అభివృదిా కావ్యలేం మేధావులకు,సామానుాలకు క్కటాేడి అటటడుగువవడిలకు
మధా స్మగ్ర స్హకారం వుంనిల్గ.
అడవుల సేదాంపై ఒక ఉద్రింధానిి రచించిన ‘వడబర్ట హార్ట’ ఇల్ల అన్నిడు. ‘‘బాబా ఆమేట ప్రపంచ
మానవులోే ఒక అరుదైన వాిత. ఆయన సాధించిన విజయాలు ఏ వడజక్టయ న్నయకుడూ సాధించిన
దానికంటే క్సని విశిష్ఠమైనవి. బి.బి.సి. ఆరిిక శస్రవేత తన గ్రంథం ‘‘విజేతలను మించినవ్యరు’’ లో
అమేట చేసుతనిది అదుభతం అని ప్రశంసించాడు.
అశోకవన్
ఇవిగాక న్నగపూర్ కు దక్షిణంగా పది ిలోమటరే దూరంలో 1957లో సాిపంచబడి
ఇపపటివరకు బాబా ఆమేట చేత స్మరివంతంగా నిరవహంచబడుతునిది అశోకవన్. ఇకోడ 100 ఎకవడల

23
పొలంలో వందమంది పైగా రోగులు జీవన్ననిి కొనసాగసుతన్నిరు. చిితస స్దుపాయాలు, శిక్షణ,
ప్పనవడవ్యష్ం విభాగాలు వున్నియి. ఇది క్సని స్వయం స్మృదామైన కేంద్రమే. ఆధులునిక పదాతులలో
వావసాయం చేసూత, వావసాయ అనుబంధ పరిశ్రమలను నడుప్పతున్నిరు.
గరిజనుల సేవ
ఆమేట దృష్టని ఆకరిషంచిన మరోకారాక్షేత్రం గరిజన్నభుాదయం. దండకారనా ప్రంతంలోని
బస్తర్ అడవిలో తాను బాలాంలో చూసిన మడియా, గండ్స అదిమ తెగల ప్రజల అమాయకతవం,
నిజ్ఞయితీలు అయనను ఆకరిషంచాయి. వ్యళ్ు స్ంస్ృతి, పరిస్వడలు, స్ంప్రదాయాలు, విలువలు అనీి
న్నగరికత పాదాల క్రిందపడి నల్గగపోతుంటే ఆయన వాధ చెందాడు. చాల్గనంత తిండిలేక, రోగాల
పాలయి, క్టళ్ునొప్పపలు మలేరియా, ల్గవర్ జబ్బులతో తరచు మరణాలకు గురవుతుని ఈ జ్ఞతి
అంతరించి పోతుందేమోనని పంచింది.
వ్యరి మతం జంతు మతం. ప్పలుల్య, పాముల్య, వ్యరి ఆవడధాదైవ్యలు. ప్రకృతిని
ప్పరుష్ర్మపంలో గాని మరో రకంగా కాని ఆవడధించడం క్సని తెల్గయదు. విజ్ఞానము, శస్రము
తొంగచూడటానిి వీలులేని క్టకారణాం మధా కాప్పరము, భూతాలు, డెయాాలంటే భయం.
మంత్రగాళ్ుంటే గౌరవం. మశూచివంటి అంటువ్యాధులులు వసేత దేవతలకు మొకేోవ్యళ్ళు. పండుగలు
పబాులలోను వ్యరి జీతితాలలోను తాటి, జీలుగు, కలుే కుండలు ఒక భాగం. విపపపూల సావడ విందులలో
తపపనిస్రిగా వుంనిల్గ. శరీవడనిి దాచుక్కవలసిన అవస్రమే వుండదమే కొంటారు. న్నమమాత్రంగా
ఒక గచి గుడాను ప్పటుటకుంటారు ప్పరుష్టలు. అడవ్యళ్ళు మోకాళ్ు వరు పొటిట చీరలు ధరిసాతరు.
రవిక్వలు వుండవు.
వేటాడి జీవించేదశ నుండి వావసాయం చేసి జీవించే దశకు వ్యళ్ళు మారుతుని స్ంధి కాలమిధి
– చాల్ల మందిి పొల్లలు లేవు. న్నగల్గ అంటే ఏమిటో క్సని తెల్గయదు. కొందరిి పొల్లలుని సిిర
వావసాయం చేయడం తెల్గయదు. పోడుసాగుచేసాతరు. అంటే ఈ ఏడు ఒక చోట అదవడబదవడ దునిి
వితతన్నలు చల్గే అడవులను నరిి కొతత భూములను సాగు చేసాతరు. ఒక సారి వండినదాంటోే మళీు వేసేత
పండదని వ్యళ్ు నమూకం. ఈ రకం వావసాయం వలన అటవీ స్ంపద అంతరించి పోతుందని ప్రభుతవం
అటవీ రక్షక భటులను నియమించింది.
గతాంతరం లేక గండ్స లు ఏది దరిితే అది తిని అకల్గ తీరుికొనేవ్యళ్ళు. ఎలుకలు, ఉడుతలు,
క్కతులు, కొండ పలుేలు, చేపలు, ఉసిళ్ళు అనే ప్పరుగులు వగైవడలు. దుంపలు దరిితే వ్యటిని
వుడిించి గటక, గంజి కాచుకొని త్రాగుతారు.

24
ఇక వీళ్ును ద్యచుకొనేవ్యళ్ళు ఎందరోఎనిి విధాలుగానో, రోడుాపనులు చేయించుకొని క్సల్గ
తకుోవ ఇచేి అధికారులు, కంట్రాకటరుే; శిసుతల ర్మపంలో ప్లడించి పండుకొనే పటాటరీలు;
జనన్నలో,మరణాలో నమోదు చేయలేదనే కొంటెసాకుతో లంచాలు ల్లకుోనేల్లఠీలపోలీసులు. వీళ్ు
వనరులను హరింపచేసూత కనీస్ అవస్వడలైన ఉప్పపవంటిస్రుకులను క్సని అధిక ధరలకు అమేూ
దళారులు.
ప్రభుతవం దావవడ వ్యరిి దే సౌకవడాలు, లభించే స్హాయాలు న్నమమాత్రమే. అవి అధికారుల
అంక్వల గారడీలలోనే కనిపసాతయి. ఎకోడ్క ఒక ప్పదా గూడెంలో పాఠశల వుంటుంది. అది క్సని
ఎండక్స, వ్యనక్స రక్షణ ఇవవలేని పాకలో వుంటుంది. దానిలో వంతుళ్ళు ఉండరు. ఉన్ని పాఠాలు
చెపపరు. ఏ బీడి ఆకుల వ్యాపారమో చేసూత, గరిజనులకే ప్పటుటబడి ప్పటిట స్రుకు అపపణంగా
కాజేసుతంటారు.
ఆ అమాయక గరిజనులకు వైదాం చేసేది గూడెంలోని మాంత్రికుడే. ఆధులునిక వైదాం కావ్యలంటే
60-70 మైళ్ళు వెళాేల్గ. స్ంవతసరంలో అయిదారు న్స్లలు బయటి ప్రపంచంతో స్ంబంధాలే ఉండవు.
కొనిి ప్రంతాలకు, డంకలు, దారుల గుంని వ్యగులు వంకలు పారుతూ ఎదుాల బళ్ళు క్సని వెళ్లేవీలు
కాదు. గ్రామ పంచాయితీలకు క్సని రేడియో లేని రోజులవి.
మృతుావు ఎప్పపడూ వ్యరి వెనింటి వుండేది. ఏ రకత పంజేరియో, అడవి త్రాచో, తాటి మిన్నిగ
కాటు వేయవచుి. తేళ్ళు, మండ్రగబులు స్రేస్రి. ఎలుగుబంటుే చీల్గి చెంనిడవచుి. కొండ తేన్స్టీగలు
వెంటాడి కుటటవచుి. ఉనిటుటండి ఉపపనల్ల వచేి వరదలో,కారుచిచుిలో జీవితాలను కబళ్లంచవచుి.
వీటనిిటినీ మించినది మెదడుకు వచేి మలేరియా, ఇది వచిిన పది గంటలలోప్ప స్రయిన వైదాం
దరకకపోతే మరణం తదాం.
చల్గకాలంలో చల్గి ఆగలేక మండలు వేసుకొని, ఆ మండల ప్రకోనే నిద్రపోతారు. నిద్రలో
ప్రకోకు దరిేతే వళ్ళు కాల్గపోతుంది. తగనంత పోష్కాహారంలేక 40 ఏళ్ు వ్యళ్లు 70 ఏళ్ు వృదుాలుగా
కనిపసాతరు.
1973 ఆఖరులో ఆమేట, ఆయన కుమారుడు వికాస్ నేగపల్గేలో ఒక గునిరం వేసి వైదా ఆరోగా
కారా క్రమాలు ప్రరంభించారు. తవరలో చిని కొడుకు ని. ప్రకాష్ వచిి కల్గశడు. ఆయన న్నగపూర్ లో
శస్ర చిితసలో యం.యస్. చదువుతూ మానేసి వచాిడు. ఒక ఏనిది తరువ్యత ని. ప్రకాష్ భారా నికటరు
మందాిని వచిి చేరింది. ఆమె ఆపరేష్ను స్మయాలోే మతుత ఇవవడంలో నిప్పణ్యవడలు. మనం
సాధారణంగా వింటుంటా. తవడనిి తవడనిి మధా అంతరం వుంటుందని, కాని ఇది బాబా ఆమేట
కుటుంబ స్భుాలలో కనిపంచదు.

25
1975 లో వావసాయ క్షేత్రాలు ‘హేమల్ కసా’ లో ఏవడపటు చేశరు. గౌతమి, ఇంద్రావతి నదుల
మధా 50 ఎకవడల పొలం ప్రభుతవం ఇచిింది. మహావడష్రకు చెందిన నలుగురు విదాావంతులైన
యువకులు, ఆమేట కుమారత రేణ్యక అకోడపనులు చూడసాగారు. ప్రకోన చెరువులో నీరు మారిి న్స్లదాకా
స్రి పోయాయి. మళీు మరల వవడషలు పడేవరకు రండుమైళ్ుదూరంలోనది నుంచి ఎదుాలబండి మద
ప్లపాలతో మోసుక వడవలసి వచేిది. నికటరుప్రకాష్ వైదాశలను ఒక గూనిరంలో ప్రరంభించాడు.
నూతన వైదా విధానంలో అంతగా నమూకంలేని గరిజనులు క్రమంగా వడసాగారు. ఫల్గతాలు
బాగుంటున్నియి. రోగుల బాధలు తవరగా సులువుగా తగిడం కళాేవడ చూసే స్రిి నమూకం కుదిరింది.
రోగుల స్ంఖా ప్పరగసాగంది.
ఇక వడత్రనక పగలనక దూవడనుించిక్సని కాల్గనడకన బండేమద,మనుష్టలు మోసే డ్కలీల
మద రోగులను తీసుకువచేి వ్యరు. మందులు బయటినుంచి వివడళాల ర్మపంలో వచేివి. కాని అవి
స్రిస్పవు.
ఒకసారి ప్రకాష్, ఒక రోగని చూడటానిి కొండ ప్రకో గ్రామానిి వెళాేడు. వెంట కుటుంబ
స్భాలు క్సని వున్నిరు. తిరిగ వచేిదారిలో వ్యళ్ుందరిని కొండ తేన్స్ తీగలు విపరీతంగా కుటాటయి.
రకతప్ప వ్యంతులు అయాాయి. ఒకోరు ఎల్లగ గూడెము చేరుకున్నిరు. గ్రామసుతల స్హాయముతో
అందర్మఆస్పత్రిి చేవడరు. అకోడ స్కాలంలో వైదాం జరగటం వలే ప్రణాలతో బయట పనిారు.
ఇటుకలను స్వంతంగా తయారు చేసుకొన్నిరు. ఆనందవన్ నుంచి కొందరు రోగులు వచిి,
ఇటుకలతో రండు ఇళ్ళు కటాటరు. ఒకటి నికటరు కుటుంబానిి, రండ్కది సిబుందిి, రోగులకు ఒక పాకా
వేశరు. వీలునిప్పడు గరిజనులు గూడేలకు వెళ్లే వ్యరి జీవన విధాన్నల లోతులను ఆచార వావహావడల
అవధులులను పరిలీంచారు. వ్యళ్ు భాష్లను నేరుికున్నిరు. మవడటీ మాటలకు గండ్స అవడధలను, గండ్స
మాటలకు మవడటీ అవడిలను సులువుగా తెలుసుకొనే వీలుగా అక్షర క్రమంలో నిఘంటువులను
తయారు చేసుకొన్నిరు.
సాధారణంగా పలేలోే గ్రహణశిత ఎకుోవగా వుంటుంది. మడియా పలేలు క్సని
దానిిమినహాయింప్ప కారు. కాని పాఠాప్పస్తకాలలోని అంశలు వ్యళ్ుకు తెల్గయవు. వ్యళ్ు స్ంస్ృతిని,
తాతల తండ్రుల స్ంసాోవడలను తెలుసుకొని వ్యళ్ళు గరివంచగల విదా కావ్యల్గ. వ్యళ్ుకు అల్లంటి విదా
నేవడపల్గ. వ్యళ్ు నితా జీవితాలు, పండుగలు, పబాులు, ఆచార వావహావడలు పరిస్ర జంతు జ్ఞల్లలు
ఆధారంగా ప్రయోజనకరమైన క్రొతత పాఠాలను తయారు చేశరు.
మడియా – గండ్స అనేవ్యళ్ళు రండు విడివిడితెగలకు చెందిన వ్యళ్ళు. వీళ్ళు ఒకరితో మరొకరు
కలవరు. దూరదూరంగా తిరుగుతారు. ఈ అంతవడనిి తగించటానికై ఒక ఆలోచన అమలు చేశరు.

26
బడిలో చదువుకొనే ఒక మడియ పలేవ్యడున్స్లకు క గొండ్స పలేవ్యడిని తన ఇంటిి తీసుక్వళాేల్గ. ఆ వడత్రి
అనిం ప్పటిట తనతో ఉంచుక్కవ్యల్గ. అల్లగే వీళ్ళు వ్యళ్లుంటిి వెళాేల్గ. క్రమంగా పలేలోే, యువకులోే,
ప్పదాలోే మారుప వడసాగంది. బడిలో పాఠాలు చెప్లప విధానం నియత, అనియత విధాన్నల మిశ్రమంగా
ర్మపొందించారు. చదువుతోపాటు, నృతాం, స్ంగీతం చేతిపనులు, వడ్రంగం నేరిపంచారు.
ఈ గరిజన్నభుాదయ కారాక్రమానిి ‘లోక్-బిరదారి’ అని న్నమకరణం చేశరు. అంటే ‘స్పదర
ప్రజ’ లేక ‘ప్రజలోే స్పదర బావం’ అని అరధం. ప్రజలతో కలసి నివసించి వ్యరితో కలసి పనిచేసే ఉదామం
ది. బాబాకు యువతపై గల అతాంత విశవసానిి ఈ పధక విజయం మరో తావడోణం. సివస్ దేశప్ప
మిత్రుల స్హాయంతో ఆసుపత్రిని అభివృదిా పరిచాయి. అధిక దిగుబడి వితతన్నల దావవడ ఆధులునిక
వావసాయపదధతుల దావవడ సాగుచేయడం అలవ్యటు చేశరు మెలేమెలేగా.
గండ్స ల జీవితాలలో వెలుగు ఆరంభమయింది. వ్యళ్ుకు కావలసిన ఆహార ధాన్నాలను వ్యళ్లు
స్వయంగా వండించుక్కగలిడంలో వ్యరిలో నూతన ఆశలు, స్రిక్రొతత స్ంతృపత కనిపంచాయి. ఇళ్ు చుటూట
పందిళ్ుకుక్సరగాయల పాదులు అల్గేంచారు.ఆకు క్సరల మడులు ప్పంచారు. ఒక ధాన్నాగావడనిి
నిరిూంచారు.
ఒక ఆశ్రమ పాఠశలను నిరవహంచారు. వడత్రి బడి దావవడ వయోజనులనుఅక్షవడసుాలను
చేశరు. ల్లహరి, న్స్ల్ గుండ, క్కఠి, హండూర్, మునిగు చోటేకు కారాక్రమాలను విస్తరించారు. వీటిలో
కొనిిటిి 50 ిలో మటరే దూరంలో గూని కరంటు, టెల్గఫోను సౌకవడాలు లేవు.
ముందుచూప్పతో ఆహార పదావడిలను, మందులను వవడషకాల్లనిి స్రిపని నిలవ
ఉంచుకొనిపపటిక్ట ఒక్కసారి కొరత ఏరపడేది. అతావస్రంగా ఏవో కొనిి కావలసి వచేివి. అప్పపడు
యువకులు కొందరు వవడషలోే తడుసూత, బ్బరదలో నడుసూత, వ్యగులోే ఈదుకుంటూ బయటి
ప్రపంచంలోి వెళ్లే తలమద మూటలతో సామాను తరల్గంచుకు వచేివ్యళ్ళు. అంతు మించి మరో
మారిములేదు.
ఏనిదిలో ఐదారు న్స్లలు మాత్రమే వడకపోకలు చేయవీలుగల ఆమారుమూల ప్రంతంలోని
ఆటవిక ప్రజలను ఆపాాయతతో ఆదరిసుతని తీరుకు విదేశీయులు, నివెవరపోయారు. నికటరు ప్రకాష్ ను
గూరిి ‘‘మేము ఇకోడ మరో ఆలుర్ట ష్వడిర్’’ ను చూసుతన్నిం’’ అన్నిరు.
ప్రకోనుని వ్యగుకుఆనకటట కడితే నీటి స్మస్ా తీరుతుంది. ఒక ఇంజనీరు స్హకారంతో
అందుకు పాేను తయారు చేశరు. 100 మంది సీర ప్పరుష్టలు పది వ్యవడలపాటు పని చేశరు. తొమిూది
అడుగుల ఎతుత 135 అడుగుల పొడవు 12 అడుగుల వెడలుప ఉని కటటను నిరిూంచారు. అదనప్ప నీటిని
వదలటానిి ఆ ఆనకటటలో 11 ల్లకులు క్సని ఏరపరిచారు.

27
ఇప్పడు ఆసుపత్రిి అనుబంధంగా దూరప్రంతాలలో 7 ిేనిక్ లను స్మాజ వికాస్ కారాకరతలు
నిరవహసుతన్నిరు. వ రు వైదామేకాక గరిజనుల స్మగ్ర అభివృదిాి పాటు పడుతున్నిరు. గరిజనులకు
వ్యరి కరతవ్యానిి బోధించి, వ్యళ్ు హకుోలను విశదపరయారు. దీనిలో 100 ి.మ. విసీతరం
ణ లో 300 చిని,
ప్పదా గ్రామాలు నవజీవన పధంలో పయనించ ప్రరంభించాయి. శతాబాాల తరబడి అంధకార
బంధులురమైన సొరంగంలో జీవిసుతని వ్యరిి సుదూరంగా వెలుగురేఖలు కనిపంచసాగాయి.
అభివృదిా ప్లరుతో ఆనకటట
కాని ఆ వెలుగు రేఖల వెంటనే మరో ప్రమాదం ముంచుకు వచిింది. అకోడి గదావరి,
ఇంద్రావతి నదులకు ఆనకటటలు కటిట జలవిదుాత్ కేంద్రాలు నిరిూంచాలని తలప్పటిటంది ప్రభుతవం. మూడు
వడష్ర ప్రభుతావలు, కేంద్ర ప్రభుతవం కలసి ఈ ప్రజెకుటను అమలు చేయాలనుకున్నియి. అదే
అమలుజరిగతే రండు లక్షల ఎకవడల పొలం నీటిలో మునిగ పోతుంది. అందులో స్గం అడవి ప్రంతం
వుంది. కనీస్ం 40 వేల మంది గరిజనులను తమ స్వసాిన్నల నుంచితొలగంచివేయాల్గ. మరనోి చెటుే
మటిటపాలవుతాయి. ఈ స్ంపదకంతటిి ఎనిి క్కటే నష్టపరిహారం చెల్గేంచగలరు?
ఆమేట ఆవేదన చెందాడు. ఇది స్ంస్ృతిని హతా చేయడం గాక మరొకటికాదు అని ఎలుగెతిత
అరిచాడు. ఆ ప్రంత మంతాతిరిగాడు. మడియల జీవితాలు చూసి, వ్యళ్ుకు జరుగుతుని
అన్నాయాలను తెలుసుకొని ఆపాదమస్తకం చల్గంచాడు. ప్రదరానల దావవడ, ఊరేగంప్పల దావవడ తన
నిరస్నను తెల్గయపరిచాడు. ప్రభుతావతు దిగ వచాియి. ఆయన వ్యదనలోని స్తాానిి అరధం చేసుకొని
ప్రజెకుట ప్రతిపాదన విరమించుకొన్నియి.
ఇనిి అదుభతాలను చేసిన ఆమేటను క్సని విమరిాంచే వ్యళ్ళు లేకపోలేదు. వ్యళ్ళుఅనేది ఒకటే
‘బాబా నియంతల్లగా పనులు శసిసాతడు. అని . అదైన్ననిజం కాదు. ఆయనొక ఆదరా న్నయకుడు.
ఆయన వచాిడంటే ఏ ప్రజెకుట దగధరయిన్న రోగులు, అకోడ నివసించే వ్యళ్ళు వరుస్న నుంచుంటారు.
తపపకుంని ఆయన అందరినీ పలుకరిసాతడు. పవడమరిాసాతడు. వ్యరు చేసే పని ఎంతవరకు వచిింద్య
తెలుసుకొంటాడు. ఏమైన్నస్మస్ాలు వున్నియోమో విచారిసాతడు.
విమరాకుల గురించి ముచిటిసేత ఆయన అంటారు. ‘కాయలు లేని చెటుటకు వడళ్ళు ఎవరు
వేసాతరు? మధులురమైన ఫల్లల బరువుతో కొమూలు వంగపోతాయి. అల్ల కొమూలు వంగాలని, కాయలు
క్కసుక్కవ్యలని ఎదురు చూసే వ్యరంతో మంది వుంటారు’ అని.
అన్నరోగాం
బాబాస్హన్ననిి పరీక్షించనినిి అనిటుే అన్నరోగాం ఆయన వెనింటి వుంటుంది. నిరంతర
శరీరక శ్రమ, ఆనందవన్, స్పమన్నధ్, హేమల కసాల మధా జీప్ప ప్రయాణం, కంకర రోడుే, గతుకుల

28
దారులు, డంకలోే ప్రయాణాలు చేయడంలో ఆయన వెన్స్ిముక దెబుతినిది. కొంతకాలం బెలుట
వేసుకున్నిడు. అయిన్న ప్రయోజనంలేక మెడ దగిర రండు వెనుిపూస్లను తొలగంచి కృత్రిమ
ఎముకలను అమవడిరు. ఏడేళ్ు తరువ్యత మరో 5 ఎముకలు దెబుతిన్నియి. వీప్ప దిగువ ప్రంతంలోని
వ్యటిని తొలగంచారు. అది చాల్ల ిేష్టమైన వెన్స్ిముక ఆపరేష్న్. అది జరిగాక బాబా ఏ మాత్రం
క్సరోిలేదు. పరుండి వుంనిల్గ లేదా నిలుచోవ్యల్గ, అంతే.. అందువలే ఒక వ్యానులో పరుండేందుకు
పడకను అమవడిరు. దానిలో ప్రయాణం చేసాతడు.
ఇల్ల వునిపపటిక్ట ఆయన ఉదమయే రోజు పది ిలో మటరుే కాల్గ నడక నడిచేవ్యడు. 1981
జనవరిలో ఆయన ఇల్ల నడచి వసుతండగా ఒక రోడుా ప్రమాదం జరిగంది. ప్పర్రె ఎముకలు
దెబుతిన్నియి. చాల్ల కాలం ఆసుపత్రిలో వుండి క్కలుకున్నిడు. తిరిగ వచిిన ఒక న్స్ల రోజులకే స్పన్నధ్
పోతుండగా మళీు ప్రమాదం జరిగంది. అయిన్న క్కలుకున్నిడు. ఆయన మనో నిబురం, స్ంకలప బలం
అంత గొపపది. ‘‘నేను వెన్స్ిముక లేని మనిష్ని’ అంటాడు నవువతూ ఆయన. అంత బాధను భరిసూత
క్సని నవువతూ హుష్టరుగా వుంటాడు. న్న బాధలు ముందుగా చెపపవడవు.కాని న్న పనులు మాత్రం
ముందుగా చెపప వసాతయి అంటారు. పని, కరతవాము, బాధాతలకు అంత ప్రధానాత ఇసాతవడయన.
అందుకే ఆయన అంటారు ‘‘నేను గనుక ఇప్పపడే చనిపోతే న్న స్మాధి మద ఒక మూలన రండు
అడాగీతలు గీయండి చెకుో వ్రాసి క్రాస్ చేసి నటుేగా. ఆ మధాలో ‘బాధాత – బదిలీ చేయనినిి
వీలులేనిది’ అని చెపపన వాిత అని వ్రాయండి అని.
ఆవును ఆమేట జీవిత మంతాబాధాతాయుత మైనదే. బాధాతలను సీవకరించడం, స్వ్యళ్ును
ఎదురోోడం,విజయాలను సీవకరించడం, ముందుకు సాగడం ఆయనకు అలవ్యటైపోయింది. ఈ
వయసుస లోనూ ఉతాసహంగా పని జేసాతడు. క్రొతత ప్రణాళ్లకలకు ర్మపకలపన చేసాతడు. క్రొతత కలలకు
రేఖలు,రంగులతో ర్మపాలు ఇసుతంటాడు. యువ కేంద్రం, సారవత్రిక విశవవిదాాలయం, విదాారిధ
శిబివడలు, తాను స్ృష్టంచిన ‘స్ృజన్నతూక మానవత‘కు మెరుగులు దిదుాతుంటారు.
విపేవకారులు, తాాగమూరుతలు ఎందరోవున్నిరు. కాని ఆమేట పధకాలు అమలు జరిగే అనిి
చోటాే వినిపంచే స్జీవ స్వవడలన, కనిపంచే ఉతేతజ జీవన చిత్రాలను ఏ తాాగాల్య, విపేవ్యలు స్ృష్టత లేవు.
స్ంఘ సేవకులలో అగ్రగామియైన ఆయన అతి సాదా ఖదారు బనీను, పైజమాలో పది ర్మపాయల లోప్ప
ఖరీదు చేసే పాత టైరు ముకోల చెప్పపలతో,చేతి కర్రతో సాటిలేని ఉతాసహంతో సాగుతున్నిడు
ముందుకు.

29
ఆమేట తన భావ్యలను కవితల ర్మపంలో వాకతం చేయగల మంచి కవి గూని. ఆయన వ్రాసిన
ఆరుకవితా స్ంకలన్నలు మవడటీలో,ఒకటి హందీలో వెలువనిాయి. అందులోఒకటి పలు
విశవవిదాాలయ విదాారుిలకు,బోరుాల చేత పాఠాగ్రంథంగానిరణయించబడింది.
స్న్నిన్నలు స్తోవడలు
గౌరవ ప్పరసాోవడలు, స్న్నూన స్తాోవడలు ఎన్స్ినోి ఆయను వరించి వచాియి. అయితే వ్యటితో
తృపతపడిగాని, వ్యటి పటే ఆకరిషతుడై గాని ఆయన విశ్రాంతి తీసుక్కడు.
భారత ప్రభుతవము 1971 లో పదూశ్రీ ఇచిింది. 1978 లో వడష్ర భూష్ణ్ తో స్తోరించారు
యఫ్.ఐ.ఈ. స్ంస్ి వ్యరు. 1979లో జమున్నల్లల్ బజ్ఞజ్ అవ్యరుా; 1980 న్నగపూర్ విశవవిదాాలయం
నుంచి గౌరవ నికటరేట్; ఆ ఏడే వికల్లంగులకు స్మాన అవకాశలు కల్గపంచే జ్ఞతీయ స్ంస్ి ‘దీవ్యస్
అవ్యరుా’ ఇచాిరు. 1981 లో పంజ్ఞబ్ వడవ్ వావసాయ విశవవిదాాలయం గౌరవ నికటరేట్ ‘‘కృష్ రతి’’
ను ఇచింది. ఇండియన్ ఛంబర్ ఆఫ్ కామర్స వ్యరు అవ్యరుా అందించారు.
1983 లో ‘‘నిమియన్ –డటటన్ అవ్యరుట’’ లభించింది. ప్రపంచంలో కుష్టఠ రోగులకు విశిష్ఠ
సేవలు చేసిన వాితి ఏటా ఇచేి ఈ బహుమతి ఆ రంగంలో గొపపది. దీనిని పొందిన భారతీయులలో
ఈయన రండవ వ్యరు. ఇంతకు ముందు కుష్టఠ వ్యాధి శస్రవేతత నికటరు ధరేూంద్రకు ఇచాిరు. ‘‘వడజ్ఞజీ
రతి’’ వడమ శసిర అవ్యరుాలను క్సని ఈ ఏడే అందుకున్నిరు ఆమేట.
1985లో మధాప్రదేశ్ ప్రభుతవ పరిస్వడల అభివృదిాి ఇచేి ‘‘ ఇందివడగాంధి సాూరక అవ్యరుా’’ ను
ఇచిింది. ఆగష్టట లో ఆసియాలో నోబెలు బహుమతిి స్మానంగా పరిగణించే వడమన్ మెగసేస
అవ్యరుాను ఉతతమ ప్రజ్ఞ సేవకుడిగా గురితంచి ఇచాిరు. అప్పపడు బాబా రోడుా ప్రమాదం వలే నడవ లేని
సిితిలో వుండగా కుమారుడు వికాస్ ఆమేట మనిల్లకు వెళ్లు బహుమతి సీవకరించాడు.
1982లో ఇంగాేండుకు చెందిన బరువడవ్యర్ట జ్ఞకసస్ అనే ప్రఖ్యాత ఆరిిక శస్రవేతతకు
అంతవడితీయ అవగాహనకు ఇచేి ‘‘న్స్హ్రూ అవ్యరుా’’ ఇచాిరు. దానితో పాటు ఆమెకు లక్ష ర్మపాలయ
నగదు ఇచాిరు. ఆమె ఆ నగదు మొతాతనిి ఆమేటకు ఇచిి వేసింది. అంతేకాదు ‘‘ఆమేట మహా విశిష్టమైన
భారతీయుడు, ఒక మహరిష’’ అనిప్రశంసించింది. ఆయన ప్లరును నోబ్బల్ శంతి బహుమతిి
సిఫారసు చేసిందిక్సని.
ఈ మానవ మూరిత కొనిి పదవులను క్సని నిరవహంచి, ఆ పదవులకు క్టరిత ప్రతిష్ఠలు చేక్సవడిడు.
గాంధిమెమోరియల్ కుష్టఠపౌండేష్న్ ఛైరూన్ గా, జ్ఞతీయ కుష్టఠఆరినైజేష్న్ స్ంసాిపకస్భుానిగా,
ఛైరూన్ని, మహావడష్ర ప్రభుతవ కుష్టఠ నివ్యరణ స్లహా మండల్గ స్భుానిగావున్నిరు. న్నగపూర్

30
విశవవిదాాలయసన్స్ట్ స్భాలుగా బాధాతలు నిరవహంచారు. భారత ప్రభుతవ ఆరోగా విదాాశఖలకు
స్లహాదారునిగా వున్నిరు. మహావడష్ర స్హకార బాాంక్ డైరకటరుగా పనిచేశరు. ఇంకా ఎనోినోి
పదవులు నిరవహంచారు. ఆయన ఎకోడున్ని ఉతేతజ భరితంగామారుతుంది వ్యతావరణం. ఆమేట
సూచనలు ముకుోసూటిగా వుంటాయి. ఆయన విమరాలు నిశితంగా వుంటాయి.
స్లహాలునివడూణాతూకంగా వుంటాయి. ఇతరులు నుంచిమంచి సూచనలను సీవకరించనినిి
బిడియపడడు ఆయన.
1986లో జ్ఞతీయ స్మగ్రతా స్ంఘం, అలహాబాద్ వ్యరిచే ‘‘జ్ఞతీయ స్మగ్రతా అవ్యరుా’’,
‘‘సుంకుక్వన్స్వడ సాూరకఅవ్యరుా’’ కుష్టఠ రోగులకు విశేష్సేవల నందించినందుకు ‘‘మాష్యొ పాేటినమ్
జూబిలీ అవ్యరుా’, మానవ సేవలో ఉతతమ వాితగా అభవరిణసూత ‘వడజ్ఞ రమామోహన వడయ్ టీచర్స అవ్యరుా’
లభించాయి.
మెగసేసే అవ్యరుా ప్రదానోతసవంలో ఆయన స్ముచిత రీతిలో ఇచిచన జవ్యబ్బ:
ఆసియాలో ప్రజ్ఞసేవకు ఇచేి ప్రతిష్టటతూకస్తాోవడనిిన్నకు చేసుతనిందుకు ఆనందంగా వుంది.
గరిజన మడియా యువకుడు వేసిన బాణంల్లగా సూటిగా, సూరా ిరణంల్ల మ ముందుకు వచిి మకు
ధనావ్యదాలు చెపాపలని వుంది. కాని నేనికోడ బాధలతో బంధింపబడివున్నిను. న్న తరప్పన, ఆనందవన్
లోని న్న ప్పదా కుటుంబ స్భుాలందరి తరప్పన కుష్టట ప్లడితులు,వికల్లంగులు, అంధులులు,
బధిరులు,అన్నధలు, నివడశ్రయులు అందరి తరప్పన – మ స్తాోవడనిి అందుక్కవటానిిన్న
కుమారుడిని పంప్పతున్నిను.
వడమన్ మెగసేసే సాూరక అవ్యరుాను అందుక్కవడం న్న అదృష్టం. ఆయన మహాన్నయకుడు,
ప్రజల మనిష్. ప్రజల ఆతాూభిమానం, సేవచాి, సారవభౌమాధికావడలలో స్ంపూరణ విశవస్ంగల వాిత.
కనుకనే ప్రజల స్వడవనిి వినగల ప్రభుతావనిి న్స్లకొల్లపడు. ప్రభుతవం ఎలేప్పపడు నేరుపగా పరజల
గాయాలను మానుపతూ, వ్యళ్ు కనీిళ్ును తుడుసూత వుంనిల్గ. వడమన్ మేగసేసే ఆదరాం అదే. ఆయన
జీవిత కాలంలో అచరించిందీ, వాకతపరచిందీ దానినే’.
అశకతత వలే నేను నిస్పృహతో వున్నిను. ప్లరు ప్రఖ్యాతులు గలవ్యడిగా వుండటం కంటే
ఆరోగావంతుడిగా వుండటమే మేలు. ఒక ప్రకో బాధతో కనీళ్ళుసుడులు తిరుగుతున్నిచిరునవువ
నవవగలగొపప శితని భగవంతుడున్నకు ఇచాిడు. ధైరాము, ఆతూ విశవస్ము న్నకుని పదునైన
ఆయుధాలు,అవే న్నకు పటిష్టమైన కవచాలు క్సని.

31
ప్రజ్ఞసేవ అంటే నీవు పనిచేసే గంటల సేవే కాదు. నీ జీవితానిి, అనుభవ్యలను
ప్పనవేసుకుపోవ్యల్గ అది. ప్రజలునినుి నమూనినిి ముందుగా నీకు ఎనోి పరీక్షలు ప్పడతారు.
వేల్లది కుష్టఠ రోగులు శరీరక అశకుతలు, వికల్లంగులు బయట ప్రపంచంలో జరిగేది తెల్గయని
బధిరులు, అంధులులు, మూగవ్యళ్ళు, నివడశల ప్లడిత స్పదరులు, ఆకల్గతో ప్లగులు మెల్గకలు తిరిగే
అన్నిరతలు, అమాయకతవం, అష్హాాల వలే హృదయాలు అంధకారమయమైన వ్యళ్ళు, తరతవడల నుంచి
ప్రతిఘటన అంటే ఏమిటో తెల్గయని అటవిక ప్రజలు,వీరంతా ఎలుగెతిత పలుసుతంటే పటిటంచుక్కక
పోవడము, ఆ కేకలను ప్పడచెవిన ప్పటటటమే పాపము. నేన్స్ప్పపడూ ఆ పాపం చేయదలచుక్కలేదు.
మోజ్ఞరిటీ ప్రజల మౌనం పాటించడం ప్రజ్ఞసావమాానికే ప్రమాదం.
నేను భారతదేశం మధాగల అటవికులైన మడియా గరి జనులతో వుంనిలని క్కరుకున్నిను.
వీరిపటే న్నకుని ప్రేమ న్న కలుష్త హృదయానిి పరిశుభ్ర పరచింది. న్న ఆవయాలను ప్పనీతం చేసింది.
ఇతరులతో గల స్ంబంధ బాంధవ్యాలను మధులుర తరంగా మారిింది. నేను చేపటిటన పనులను
మహమానివతవం చేసింది. న్న జీవితం లోని విష్టద ఛయామయ అగాధానిి తేజోమయి ఉనిత
సూరోాదయంగా మారిింది.
జీవిత చరమ దశలో సాయం స్ంధా వెలుగులో తడబడే అడుగులు వేసుతని వ్యళ్ళు,
నిజ్ఞయితీగా పండించిన చివరిపంట ఫల్గతాల క్కస్ం ఎదురు తెనుిలు చూసేవ్యళ్ళు, మిగల్గవుని కొదిా
ఆయుః కాలంలో తమ జీవితాకలు నవాతను స్మక్సరుిక్కవ్యలని అనిశిిత ఆతూవిశవస్ంతో
ప్రయతిించే వ్యళ్ళు, భయంకర ఏకాంతంలో బ్రతుకు లీడేివ్యళ్ళు ఎంతోమంది వున్నిరు. వ్యళ్ు ఒంటరి
సుదీరఘ జీవిత యాత్రలో స్హచరుణిి కావ్యలనుకొన్నిను.
నేనొక క్రీసుత, నిమియన్, గాంధీల స్మకాలీనుడను కావ్యలనుకుంటాను. క్రీసుత శరీవడనిి
శిలువకుకొటిటనప్పడు మేకులు చేసిన గాయాలను నిమియన్ చేతుల మద, గాంధీజీ రొముూ మద
చూశను. కుష్టఠ రోగని చూసుతనిప్పడుఅతని నుదుటి మద క్రీసుత ముదుా ప్పటిటన గురుతలు న్నకు
కనిపసాతయి.
‘‘న్న రకోలోేశితలేదు. హృదయం అలసి పోయింది. స్ంకలపం సిిరంగా లేదు. వెన్స్ిముక విరి
పోయింది. ఐన్న సుదీరఘ ప్రయాణాలు చేయనినిి, అనిశిితసిితులను ఎదురొోననినిి అలస్టలేదు’’
అని మెక్వస్ టైర్ అనిటుేగా మానవుని మంచి కొరకు స్మైకా స్మాజ్ఞనిి ర్మప్పదిదాటంలో పాలు
పంచుకుంటాను.

32
సేవ ఏదైన్న స్రే స్మరివంతంగా వుంనిలంటే, శశవత విలువ గలది కావ్యలంటే, దానిని
ప్రేమతో స్మేూళ్నం చేయాల్గ. నీ కృష్ అంటే ఇతరులకు కనిపంచే నీ జీవితమే. ప్రజ్ఞ సేవలో నీ ఆశయ
సాధనకు ప్రణాలనే పణంగా ప్పటటవలసి వుంటుంది. నీకు ఇష్టటలు, క్కరికలు, ఆనందాలు
వుండగూడదు. యుదధంవలే భూమి రకతంలో తడిసి పోతుంది. బాధిత ప్రపంచం నీ శ్రదధకొరకై
వేడుకొంటునిది. నీవు దానిి ప్రేమతో కరుణతో తడిప వేయాల్గ. మంచి స్ంకలపం, అంిత భావం
మాత్రమే స్రిపోవు. వినూిత విలువలను కనుగొంటూ, వ్యటిని అంగీకరిసూత, నూతన భావ్యలను,
అనేవష్ంచాల్గ. ఈ స్తాోరం ననుి మరింత ప్రగాఢంగా అంిత మయేాల్లగా చేసుతంది.
‘మరోసారి మ అందరిి కృతజాతలు తెలుపమని న్న హృదయానిి ప్పదవుల వదాకు
పలుసుతన్నిను. అశకత ప్రపంచప్ప బాధిత మానవ్యళ్ల శ్రదాాంజల్గగా అందించే కనీిటి బిందువును
సీవకరించండి’.
ఈ స్న్నూనం గురించి ఆయన అంటారు ‘సేవలందుకునే వ్యరి ముఖ్యలపై చిందే
చిరునవువలకుమించిన బహుతులు ఏవీ లేవు. కుష్టఠ వ్యాధిని గూరిిన ఒక నూతన సామాజిక సువ్యరతను
మనజ్ఞతిిప్రచారం చేసే అవకాశం కల్గిసుం
త ది. ఈ బహుమతి. ప్రజ్ఞసేవలో ఉషోదయానిి,
చిరునవువలను మేళ్వించనినిి ననుి ఉతేతజితుడిి చేసుతంది ‘ఈ స్న్నూనం.’
నిధులుల సేకరణ
అంతకు ముందు ఆనందవన్ మరియు అనుబంధ ప్రజెకుటలకు ఒక క్కటి ర్మపాయల
మూలనిధిని స్మక్సవడిలని మహావడష్రలో పలు రంగాలలో ప్రముఖులు కొందరు పయతిించారు.
అందుకై ప్రఖ్యాత నేపధా గాయని లతా మంగేష్ోర్ పాట కచేరీని ఏవడపటు చేశరు. అనుకునింతగా
పరిసిితులు అనుక్సల్గంచలేదు. అయిన్న 35 లక్షల ర్మపాయలు వసూలయాాయి. ఆ మొతాతనిి నిలవ
వుంది వడీాని ఏటేటా కారాక్రమాల నిరవహాణకు వ్యడుతున్నిరు.
తన పనులు తాను చూసుకుంటూ బయట ప్రపంచానిి గురించి పటిటంచుక్కకుంని నూతిలో
కపపల్లగా ఉండడు బాబా.

దేశ స్మైకాత క్కస్ం


నినిటి దాకా అసాసంలో జరిగన అలేరుే, నేడు పంజ్ఞబ్బ లోని హంసాకాండ దేశ స్మైకాతకే
ముప్పప కల్గగంచేవిగా వున్నియి. ప్రజలు తమ నిరస్నను వాకతం చేయటానిి హంసా మావడినేి
అవలంభిసుతన్నిరు. ఉదామాలు చిల్గి చిల్గి గాల్గ వ్యనలవుతున్నియి. సావతంత్రాప్ప ప్పన్నదులను

33
కదిల్గసుతన్నియి. సేవచాి వ్యయువులనే కలుష్తం చేసుతన్నియి. ఈ పరిసిితులపటే సామానా మానవుడే
కలత చెందుతుంటే ఇక బాబా ఆమేట విష్యం చెపపవలసిందేముంది?
భారతీయులు ఆన్నడు బ్రిటిష్ వ్యళ్ును దేశం వదల్గ పోండని గరిిసూత ‘ివట్ ఇండియా’ అనే
ఉదామానిి నడిపాడు తరువ్యత మహమూదీయులు తమకు ప్రతేాక దేశం కావ్యలని, భారతుి
విభజించమని ‘సిేిట్ ఇండియా’ ఉదామం నడిపారు. ఇప్పడు కుల, మత, వరి వైష్మాాలతో,
దురహంకావడలతో దేశం ముకోలయేా, ప్రమాదం ముంచుకు వసుతంది. 1984 నవంబరులో ఢిలీేలో
కొటాేటలు అమానుష్ంగా జరిగాయి. ఇవనీి చూశక దేశస్మైకాతను కాపాడవలసినఅవస్వడనిి
గ్రమించాడు. ‘నిట్ ఇండియా’ అనే ఉదామం కావ్యల్గ అనుకొన్నిడు. దానినే ‘భారత్ జోడ్క’ యాత్రగా
ప్రరంభించాడు.
125 మంది పైగా యువతీ యువకులు కన్నాకుమారి నుండి 1985 డిసంబరు 24న సిళ్ు మద
బయలుదేవడదు. ఆమేట నడుం బిగంచి తన వ్యానులో ముందు వెళ్తత మారిం చూపాడు.
ఆ యాత్ర 13 వడష్ట్రాలు, ఢిలీేలో గుంని 5 వేలకు పైగా ిలోమటరే దూరంలో కాశీూరు వరకు
కొనసాగే95 రోజుల తరువ్యత జముూలో 1986 ఎప్రియల్ 9న ముగసింది. అదక అపూరవ యాత్ర.
దారిద్రాంతో నిండిన గ్రామాలు, దుముూ రోడుే, క్రిిోరిసి కనీస్ అవస్వడలు తీరని పటటణాల గుంని
సాగంది. ఇందులో ఆరుగురు నికటరుే, 15 మంది యువతులు పలువురు విదాారుిలు, ఒక
అడవకేటు,ఒకరిటైరు అయిన అధికారి పాలొిన్నిరు. ఉద్యాగులు 100రోజులు శలవు ప్పటిట వచాిరు.
ప్రతిరోజు ఉదయమే ఫలహారం చేసియాత్ర ప్రరంభిసాతరు. భారత అకంఖతను క్కరుతూ
నిన్నదాలు చేశరు, పాటలు పానిరు, ఆగన చోటమొకోలు న్నటారు. వడత్రిళ్ళు సనేడుస ప్రదరిాంచారు.
పరిస్వడల పరిశుభ్రత గూరిి జ్ఞగర్మకులను చూసూత ప్రస్ంగాలు చేశరు. ఒకొోకోపధికుడు ఒక్కో ట తన
అనుభవ్యలను, జ్ఞతీయ స్మైకాత ఆవశాకతను గురించి మాటాేడే అవకాశం ఇచాిరు.
యువతరంలో నేడు న్స్లకొనివుని నైవడశానిి తొలగంచుకొని వ్యళ్ేంతా నివడూణాతూక కృష్ని
దేనియిన్న చేసాతరని బాబా ఆమేట ఆకాంక్ష. ఈయాత్ర వడజక్టయ లక్షయంతో చేపటిటనది కాదు. ‘మనకు
మనమే ఐనామవుదాం. అనే స్ందేశనిి చాటటమే లక్షయం. ‘కొందరి శరీవడలుఆరోగాంగానే వున్నియి.
కాని వ్యళ్ు మనసులు అన్నరోగాంగా ప్పళ్ుతో, గాయాలతోనిండి వున్నియి. వ్యళ్ళు దేశనిి భారంగా
వున్నిరు. వ్యరి గాయాలను యువతరంమాత్రమే మానపగలదు’ ‘‘ఎలెేడల్ల ప్రబల్గన హంస్, అయిష్టత,
ఆడంబరం, లంచగొండి తనం, దారిద్రాం, అన్నాయం చూసి భవిష్ాతుత అంటే భయపడుతున్నిరు
భారతీయులు. ఈ ఉదామం మనలోని శత్రువుల పైన పోవడడటానికే’’.

34
పరదేశీయులను మన దేశం నుండి పార ద్రోల్గతే వ్యళ్ేతో పాటే కుల, వరి, భాష్, మతపరమైన
విభేదాలనీి క్సని పోతాయని సావతంత్రాం వడకముందు అనుకున్నిం. కాని ఇప్పడు అవనీి మరంత
శిత ప్పంజుకున్నియి. ఈ అస్మానతలకు, బేధాలనిిిటీ దారిద్రమే కారణం అంటారు కొందరు. కాని
గుజవడత్, పంజ్ఞబ్బే స్వయంస్మృదిా చెందటమే కాక మిగులుక్సని సాధించాయి కదా. మరి అకోడ
స్పదరభావం కనపడదే? హంస్, అసిిరతలున్స్లకొని ఉన్నియేం?? అని ప్రశిిసాతడు ఆమేట.
పంజ్ఞబ్ గుంని వెళ్ుడం ప్రమాదకరమని బాబాను శ్రేయోభిల్లష్టలు హెచిరించారు. అయిన్న
లెకోచెయాకుంని వెళాేడు. అకోడ కర్మప అమలులో వుని ప్రంతాలోే క్సని తిరిగాడు. ‘భారతజ్ఞతిి
ఎముకకు తగలేటంత లోతుగా గాయం అయింది. దీనిని మానపనినిి ప్రయతిించనినికైన్న నేను
వెళాేల్గ. అంటూ బాబా ముందుకు వెళాేడు.
మన స్పదరులకు, మహళ్లకు జ్ఞతీయ రహదారుేమరుగుదడుేగా ఉపయోగపడుతుని
దుసిితిని చూసి ఆవేదన చెందాడు.
‘‘ఏ మతమయిన్న అమాయక ప్రజల అసువులను బల్గగొననినిి అంగీకరించదు, ఉగ్రవ్యదానిి
అనుమతించదు. కతితి, త్రిశూల్లనిి ఘరషణలు జరిగతే స్మైకాతకే ముప్పప వ్యటిలుేతుంది. పంజ్ఞబ్
స్మస్ా బ్బలెేటుే, కమష్నుల వలే పరిష్టోరం కాదు. శంతి స్ందేశమే అందుకు మారిం’ అంటాడీ
మానవతావ్యది.
భారత్ జోడ్క యాత్రలో పాలొింటూ కారాకరతలుపాడిన పాటలు ఇల్ల ప్రతిధవనించాయి.
జ్ఞతి భేదమును వదిలెయ్
బారత జ్ఞతిని కల్గప్పయ్
ధరూభేదము వదిలెయ్
భారతజ్ఞతిని కల్గప్పయ్
భాష్ట భేదం వదిలెయ్
చేతులు కలప్పడు నివడూణానిి
హంసా, ద్యపడి వదేావదుా
హందూ, ముసిేం, సికుో, క్రైస్తవులం
అంతా అంతా అనిదముూలం
కాశీూరు నుంచి కన్నికుమారిదాకా

35
కొచిిన్ నుంచిగౌహతి దాకా
ఏ ప్రంతమైన, ఏ భాగమైన్న
మనదే దేశం, మనదే మాత.
స్న్నిన్నలు:
ఆయనకు ఈ యాత్రలో ఉండగానే మూడు స్న్నూన్నలు లభించాయి. ‘బజ్ఞజ్ రతి’ ఒకటి.
జ్ఞతీయసాియిలో వికల్లంగులస్ంక్షేమానిి ఇచేి అవ్యరుా ఒకటి. ఇక భారత ప్రభుతవమిచేి భారతరతి
తరవ్యత గొపపదైన ‘పదూ విభూష్ణ్’ను క్సని ఆయనకు ఇచాిరు. 1985 లో ఈ బిరుదును అందుకుని
ముగుిరు భారతీయులోే ఆమేట ఒకరు.
యాత్రా మారింలో ఆయన ఉదేవగంతో పలు ప్రస్ంగాలు చేశడు. ప్రముఖుల సూకుతలను
స్ందరోభచితంగా ఉపయోగంచటంలో ఆయన నేరపరి. ‘నినుి నీవు నడుప్పక్కదల్గసేత నీ మెదడును
ఉపయోగంచు.ఇతరులను చేయవలసినవసేత నీ హృదయానిి ఉపయోగంచు’ అంటారు.
కష్టమనుకునిపనిని వెంటనే చేసేసేత, అసాధామనుకుని దానినికాస్త అలస్ాంగా చేయగలం.
ఒకన్నటి ఉదామమే ఒక కారాకరత ఆమేటజీని దరిాంచి ఆయనను పొగుడుతూ ఒక అంగే కవిత
చదివ్యడు. బాబా ముఖంపై చిరునవువ మెరిసింది. ‘‘ఉదయానేి కవిని చూవ్యను. ఈ రోజు మంచిరోజు’’
అన్నిడు. ఆ కారాకరత ఆటోగ్రాప్ప అడగాి ఆమేట వదనం గంభీరంగా మారింది. ప్పదవివిరచి ‘ఎందుక్ట
అశశవతప్ప వసుతవు’ న్న స్ంతకానిి తీసుక్కవనినిి బదులుగా నీవు చేసుతని కుష్టఠ రోగుల సేవలను
మరింత బాగాచేసాతననిహామ ఇసూతనీవే న్నకు స్ంతకం చేసి ఇవవగూడదూ? అన్నిడు.
స్ంఘటిత ఉదామం:
1988 నబంబరు ఒకటో తేదీ నుంచి ‘స్ంఘటిత ఉదామం’ రండవ దశను ప్రరంభించారు. 15
వడష్ట్రాల గుంని తూరుప, పశిిమయాత్ర అరుణాచలప్రదేశోేని ఇటానగర్ లో ప్రరంభమై గుజవడత్ లోని
ఓఖ్యలో అంతము అయింది.
వీటితో ఆమెట క్టరిత ప్రతిష్ఠలు నలు దిశల్ల తెల్గశయి. ఆ దీనజన బాంధవుడిపటే అభిమానం
వెలుేవ కాసాగంది.
విశుదధ గాంధేయవ్యది,శంతి ప్రియుడు, దరిద్రన్నవడయుణ సేవ్య పవడయణ్యడు,
నివడడంబరజీవి,నవభారత ప్రవకత. ఈ ఏనిది ఉతతమమనిష్, స్ంఘపరివరతకుడు, సాంఘిక వ్యసుతశిల్గప
వంటిపలు విశేష్ణాలతో పత్రికలు ప్రసుతతించాయి. ప్రతేాక వ్యాసాలు వ్రాశయి. ఆయన
ఛయాచిత్రాలను ముఖపత్రాలపై ముద్రంచాయి.

36
స్న్నూన్నల వెలుేవ:
1988వ స్ంవతసరంలో విశవభారత విదావలయంవ్యరు ‘దేశిక్కతతమ’ బిరుదుతో స్తోరించారు
ఆమేటజీని.
ప్రపంచంలో ఏ మూల్లన ఉన్ని స్రే సీరగాని, ప్పరుష్టడు గాని అందర్మ స్మానులేనని గురితసూత
మానవహకుోల ప్రకటన 1948తో చేశరు. దీని తవడవత ప్రతి ఐదేళ్ు కొకసారి మానవ హకుోల
పరిరక్షణకు విశిష్ఠ కృష్ చేసిన వాకుతలకు గురితంప్పగా అవ్యరుా ఇసుతన్నిరు. ఈ తీవడూనము వచిి నలభై
వస్ంతాలు నిండిన స్ందరభంగా 1988లో ప్రపంచంలోని అరుిరుమహానీయులను ఐకావడజాస్మితి
స్తోరించింది. వీరిలో ఆమేట ఒకరు. క్వనని దేశప్ప జ్ఞన్ హంప్రీ, పోల్లండ్స దేశప్ప ఆదమ్ లోపటాో,
ఈక్వవనిర్ లోని బిష్ప్ (మరణానంతరము),న్స్లపన్ మండేల్ల, వినీ మండేల్లలు మిగతా ఐదుగురు.
ఇంగాేండులో సిిరపడిన స్ర్ జ్ఞన్ టెంప్పల్ టన్ అనే వ్యాపార వేతత 1972 నుంచి ప్రరంభించిన
అవ్యరుా ఇది. ఆధాూతిూకమైనది,భగవంతుని ఎడల ప్రేమను ప్పంపొందించేది లేదా అవగాహనను
కల్గించేదియైన విశిష్ఠకృష్ి గురితంప్పగా ఇచేి ప్రపంచంలో ఎకుోవ విలువైన నగదు ప్పరసాోరం ఇది.
దీనిి నోబెలు బహుమతి కంటే క్సని ఎకుోవగా 5,80,000 అమెరికన్ నిలరుే ఇసాతరు. 1973లో
మదర్ థెరీసాస, 1975 నికటరు స్రేవపల్గే వడధాకృష్ణన్ ఈ ప్పరసాోవడనిి అందుకుని భారతీయులు.
1990 స్ంవతసరప్ప టెంప్పల్ టన్ అవ్యరుాను బాబా ఆమేటకు,సిడిిి చెందినబిర్ి అనే 71
స్ం..వడల మెధోడిస్ట భోధకుడైన జీవశస్ర వేతతను స్ంయుకతంగా ఇచాిరు. బాబా ఆమేట తరప్పన ఆయన
ప్పదా కుమారుడు వికాస్ ఆమేట ఇంగాేండులోని బిం హోం పాాలెస్ లో ఈ ప్పరసాోవడనిి సీవకరించి
కృతజాతగా బాబా వ్రాసిన స్ందేశం చదివ్యడు.‘‘న్న దృష్టలో మానవులలో హుందాతనం, ఆతాూభిమానం
కల్గగంచేదే గొపప మతం. నేను మతవ్యదిని కాను. కాని దృఢమైన,స్రైన మానవుడిని తయారు చేయగల
శిత మతం అనుకుంటాను అన్నిరు.
దలైల్లమా స్ందరాన
ఒకసారి దలైల్లమా ఆమేటను చూడనినిి వచాిడు. ఆ నోబెల్ శంతి బహుమతి గ్రహీత
ఆనందవన్ అంతా తిరిగ చూశడు. పాఠశలకు ఒక నూతన భవన్ననిి ప్రరంభించాడు. ఐదు వేల
మంది దాకా హాజరైన స్భనుదేాశించి ప్రస్ంగసూత ప్రేమ, అనువడగం, దూరప్పచూప్పవంటి మాటలను
కేవలం చల్గేంచడంవలే ప్రయోజనం లేదు. మరు ఆ పదాలను క్రియాతూక ర్మపాలుగా అనువదిసుతన్నిరు.
మ క్కస్ం ననుి కొంచమైన్న స్హాయం చేసే అవకాశం ఇవవండి. మ పథకాలకు తొల్గవిడతగా 20 వేల
అమెరికన్ నిలరే వివడళ్ం ఇసుతన్నిను‘ అన్నిరు.

37
ఆమేటతో ఏకాంతంగా మాటాేడుతుండగా దలైల్లమాకు కళ్ళు చెమవడియి. అదాాలుతీసి కళ్ళు
తుడుచుక్కవడం ఆమేట చూసి ‘ మ అశ్రు బిందువు హృదమానిిఛేధించాల్గ’ అన్నిరు.
పరాటన తరువ్యతఆమేటకు వ్రాసిన లేఖలో ‘ న్న ఆనందవస్ యాత్ర చిరకాలం మరప్పవడని వ్యటిలో
ఒకటి. భారతదేశప్ప అతాధిక జన్నభా గ్రామణ్యలే. కనుక ఈ దేశనేతలు, వడజక్టయ వేతతలు మ కృష్ వైప్ప
దృష్టసారిసేత బాగుంటుందనుకుంటాను’ అన్నిరు.
పవడావరణ పరిరక్షణకు
భారతవేశంలో మధాలో ప్పటిట పడమటి దిశగా పయనించి అరేబియా స్ముద్రంలో కల్గసే
నదులలో 600 ి.మ. పైగాపొడవుగల ప్పదానది నరూద. దీని మద 30 దాకా ప్పదా ఆనకటటలు, 150 దాకా
చిని చిని ఆనకటటలు రండు దశలుగా కటాటలని ప్రభుతవ అలోచన. వీటిలో ‘స్వడిర్ స్రోవర్’, ‘ఇందివడ
సాగర్’ లు రండు ప్పదా ప్రజెకుటలు. ఈ ఆనకటటల స్ముదాయం వలే స్ంభవించనుని ఆరిిక, సామాజిక,
సాంస్ృతిక, పవడవవరణ పరిణామాలను పరిగణించకుంనినే కేంద్ర ప్రభుతవం ఇందుకు ఆమోదం
తెల్గపంది. 11 వేల క్కటే ర్మపాయలు ఖరుి అంచన్నలో 700 క్కటుే అప్పప ఇవవనినిి ప్రపంచ బాాంకు
క్సని అంగీకరించింది.
ఈ అనకటటల వలే మూడు లక్షల మంది ప్రజలు, ముఖాంగా ప్లద రైతులు, అదిమవ్యసులు,
గరిజనులు తము ప్పటిట ప్పరిగన ప్రంతాలను, పరిస్వడలను వదల్గ క్రొతత ప్రంతాలకు వెళాేల్గ. వందల
గూడేలు మునిగపోతాయి. 40 వేల క్కటే విలువైన అటవీ స్ంపద న్నశనం అవుతుంది. అరుదైన
జంతుజ్ఞలం, వనామృగాలు అంతరించిపోతాయి. వీరందరిి ప్పనవడవ్యస్ం కల్గపంచడం సాధామయే
పనికాదు. ఈ నష్టటలు పూడినినిి వీలులేనివి.
ఇది భూకంపాలకు లోనుకాగల ప్రంతము అని నిప్పణ్యలు సాక్ష్యాధావడలతో హెచిరిసుతన్నిరు.
భూకంపాలను తటుటక్కగలసాియిలో నివడూణం జరగాలంటే ఖరుి ఎకుోవవుతుంది.
1988 జూలై లో భావసార్మపాము గల దేశంలో వ్రముఖులు, పవడవవరణ నిప్పణ్యలు, ఇంజనీరుే,
భూగరభ, అరిిక శస్ర నిప్పణ్యలు, 130 మంది ఆనందవన్ లో స్మావేశమయాారు. జ్ఞానప్లఠ ప్పరసాోర
గ్రహీత శివవడమోరంత్, సుందరల్లల్ బహుగుణ, ష్బాిఅజిూ,మేనకాగాంధి ప్రభృతులు పాలొిన్నిరు.
ప్రకృతిమానవుల అవస్వడలను తీరిగలుగుతుంది. గాని మన దువడశలను తీరిలేదు.
ప్రకృతిలోప్రతి ప్రణి విలువైనదే. ఒకదాని మద మరొకటి ఆధారపడి పవడవవరణ స్మతుల్లానిి
పరిరక్షిసుతంటాయి. ఆఖరుకు వ్యనపాము క్సని మనకు సాయపడుతుంది. స్హజఎరువును
అందిసుతంది. నేలనుదునిి, గులేబారే ల్లగా చేసి పైరు పంటల ప్పరుగుదలు తోడపడుతుంది. మనం

38
ప్రకృతిలోని స్హజ వనరులను ఎకుోవగా వినియోగంచుకుంటున్నిం. అంటే వడబోయే తవడలవ్యళ్ు
స్ంపదను మనం దంగల్గసుతన్నిం. వ్యరి మనుగడకు ముప్పప తెసుతన్నిం. అని చరిించి ‘నరూదను
రక్షించండి’ అనే ఉదామానిి ప్రజ్ఞ ఉదామంగా ప్రరంభించారు. టాటా ఇనిసిటటూాట్ బంబాయి నుంచి
పటటభద్రువడలైన 35 స్ంవతసవడల మేధాపటోర్ అమేటకు కుడిభుజంగా నిల్గచింది. 1965లో తన ఫీలుా
వరుోలో భాగంగా నరూద పరివ్యహక ప్రంతానిి తిరిగ చూసిన అనుభవం ఆమెకు వునిది.
నరూద ప్రంతానిివెళ్లు ఉదామం కొనసాగంచదలచినఆమేట ఆనందవన్ ను విడిచి వెళ్తత ఇల్ల
అన్నిడు. ‘‘ ఈ చోటు న్న మనుగడకే అరధం ఇచిిన చోటు. ఇకోడి నుంచి నరూదా తీవడనిి వెళ్ళతన్నిను.
సామాజిక అన్నాయాలను ప్రతిఘటిసూత జరిగే పోవడటాలకు ప్రతీకగా ‘నరూద’ ప్రజల న్నలుల మద
న్నటాం చేసుతంది. న్న జీవన సాయంస్ంధాా స్మయాన పవడవవరణ అనే సూరోాదయ స్ంధాను
పటుటకుంటున్నిను.
నేను శరీరకంగా అవిటివ్యడినే కావచుి. కాని ఉతాసహంలో ఉదేాశంలో కాదు. న్నది స్రళ్మైన
మారిం. ఈ పోవడటం చివరి వరక్స కొనసాగుతుంది.
ఈ ప్పదా ఆనకటటలను కడితే ముందుగా మునిగపోయేది మదా ప్రదేశోేని హరుిద్ అనే గ్రామం.
ఆ ఊరి పొల్గమేరలలో న్న కుటీరం నిరిూంచుకొని ఉంటాను. అకోడ జల స్మాధి కావనినికైన్న స్నిదధమై
వెళ్ళతన్నిను.
ప్రభుతావలు ఇల్ల పటీటపటటనటుే వావహరించే ధోరణి కొనసాగసేత నరూదానది నీళ్ుతో కాక
లక్షలమంది ప్రజలకనీిళ్ుతో కడల్గల్ల పారుతుంది.
భారతదేశం మరణిసేత జీవించే వ్యరుండరు. భారతదేశం జీవిసేత మరణించే వ్యరుండరు.
న్న మాతృమూరితి నేను కంకణాల్గసాతను
కాని
ప్పదా అనకటటలతో
ఆమె కాళ్ును కటిటవేయను
విసాతరమైన ఆమె కురులను
నీటిలో మునిగ పోనీయను
ననుి ఆమె ల్లల్గంచి ప్పంచినటుేగా
నేను ఆమెను అలరించనినిి

39
మా అమూకు
చిని చిని ఆనకటటలతో ఆభరణాలు చేయిసాతను.
మనం 21వ శతాబాంలోి దూసుకుపోతున్నిం. మనమంతా ప్పరోగమనం చెందనినిి
ఆటంకంగాసావరధపరులు విజృంభించి వీరవిహారం చేసుతన్నిరు. అయితే వ్యరి స్ంఖా చాల్ల స్వలపం,
వ్యరితో మాటాేడటం వృధా, బాబ్రీ మసీదులు వడమజనూభూములు, నరూద ప్రజెకుటలు వంటివి వ్యళ్ుకు
కావ్యల్గ’’ అన్నిడు.
ఉదృతమైన ఉదామం
ఆమేట, మేధాపటోర్ మునిగువ్యరు ముందుకు సాగుతుండగా పదివేల మంది గరిజన యువతీ
యువకులు ఒకరిచేయి మరొకరు పటుటకొని మానవ వలయంగా ఏరపడి ప్రభుతవ ప్రయతాినిి
ప్రతిఘటించారు. వ రు శంతియుతంగా గుజవడత్ వడష్రంలోి ప్రవేశించాలని ప్రయతిించారు. శంతి
భద్రతలు కాపాడవలసిన రక్షకభటులే ల్లఠీలు ఝళ్లపంచారు. సావతంత్రా పోవడట స్మయంలోని విదేశీ
పాలుల దమన కాండన గురుతకు తెచేి విధంగా ఉనిదా చరా.
ఆమేట కుటీరం ఎదురుగగా మైకులు ప్పటిట చెవులు హోరతేత శబాాలతో ఆమేటకు వాతిరేకంగా
పాటలు, నిన్నదాలు వినిపాంచరు. కాంతివంతమైన దీపాలను ఆ కుటీరం వైప్ప కేంద్రీకరించారు.
ఆమేటకు నిద్ర పటటకుంని చేశరు. ఉదామకారులను దేశ ద్రోహులుగా, విదేశీ ఏజెంటుేగా విమరిాంచారు.
మేధాపటోర్ జనవరి 91లో 21 రోజులు నివడహారదీక్ష జరిప ప్రణాపాయం నుంచి గటెటిోంది.
బిరుదుల తిరసాోరం
‘‘నరూదను రక్షించండి’’ ఉదామకారుల శంతియుత యాత్రపైజరిగన హంస్కు ఆమేట
చల్గంచాడు. గతంలో తనక ప్రభుతవంఇచిిన గౌరవ ప్పరసాోవడలలైన పదూశ్రీ , పదూవిభూష్ణేను 1991
మారిిలో రిజిష్టర్ డ్స పారిాలు దావవడ భారత వడష్రపతిి త్రిపప పంపవేశడు.‘‘వీటిని న్న వదా ఉంచుక్కవడం
ఇంక్వంత మాత్రమూ స్ముచితం కాదనుకుంటున్నిను’’ అని నిరస్న వ్రాశడు. అనేక మంది
అభిమానులు, కారాకరతలు దూర దూర ప్రంతాల నుంచి వచిి ఆమేటకు మదాతు తెల్గయజేశరు

పస్లేని ప్రభుతవ వ్యదనలు:


ఈ ప్రజెకుటలు గుజవడత్ వడష్రంలో మంచినీటి కొరత తీరుసాతయి అంటుంది ప్రభుతవం. కానీ
సౌవడష్ర ప్రంతంలోని 69 తాల్యకాలలో 58కు,47 గరిజన తాల్యకాలలో 42కు వీటివలే చుకోనీరు
క్సని వడదు. ఈ ప్రజెకుటవలే మధాప్రదేశోే మునిగపోయే భూమి ఎకుోవ. సాగు అయే భూమి తకుోవ.

40
1987-88 స్ం..ములో అంచన్న ప్రకారం వీటిి ఖరుి 11,154 క్కటుే. 7వ ప్రణాళ్లక మొతతం
కాలంలో కేంద్ర ప్రభుతవమూ అనిి వడష్ట్రాల ప్రభుతావలు కలసి భారీ, మధా తరహా ప్రజెకుట లనిింటిక్ట చేసిన
ఖరుికు ఇది స్మానం. గుజవడత్ వడష్రం 7వ ప్రణాళ్లకలో అనిి పదుాల క్రింద చేసిన ఖరుికు ఇది
రటిటంప్ప. ఇందులో అప్పపగా వివిధ మావడిల దావవడ1000 క్కటుే వసుతంది. మధాప్రదేశ్, మహావడష్ర,
వడజసాతన్ లు తమ వ్యటాగా 2000 క్కటుే ఇసాతయనుకుందాం. మరి మిగల్గన 8154 క్కటేను 8 స్ం..
వడలలో గుజవడత్ ఎకోడ నుండి తెసుతంది. గుజవడత్ లో బడెిట్ లోటు ఏటేటా ప్పరుగుతుంది. అది ఈ
ఏడు 600 క్కటుే ఉండవచుి. ఒక వేళ్ తీరికగా పూరితచేసుకుందామంటే అస్లే ల్లభం లేదు 17 నుంచి
22 స్ం..వడలలో ప్రజెకుట పూరిత చేయాలని మొదట అంచన్న వేసి, అది గటుటబాటు కాదని, అల్ల
ఐతేఖరుిచేసిన ర్మపాయిి ర్మపాయి గూని తిరిగవడదని ప్రభుతవమే తేల్గి ప్రజెకుటను 10 ఏళ్ులో
ముగంచాలని మొదలుప్పటాటరు. ఇదెల్ల సాధాం? ఈ క్రొతత అంచన్నలు అనీి స్రిగాి జరిగన్న ప్పటిటన
ర్మపాయి ప్పటుటబడిిరు.1-12 పైస్లు మాత్రమే ఆదాయం వసుతంది. ఒక ర్మపాయి ఖరుికు కనీస్ం
ర్మపాయినిర ఆదాయం వచేి హమఉంటేనే ఏ ప్రజెకుటనైన్న చేపటాటలంటారు ఆరిిక శస్రజుాలు. అనీి
తెల్గసి, ఇంత మొండిగా అరుదైన వనరులనిిటినీ ఒకో ప్పదా ప్రజెకుటలో కుమూరించడం వలే ల్లభం
వడజక్టయ న్నయకులకు, కాంట్రాకటరే కే గాని సామానా రైతులకుగాదు. దేశ ఆరిిక వావస్ికు కాపల్ల
కాయవలసిన ప్రణాళ్లకా స్ంఘం ఎల్ల ఆమోదంతెల్గపంద్య అరధం కాదు.
ప్రజ్ఞ ప్రభుతవలే వివవడలను ప్రజలకు తెల్గయకుంని దాసుతన్నిరు. నేలక్కతపడి జల్లశయం
పూడిక్కకుంని ప్రతాామాియ అడవుల ప్పంపకానిి, పలేప్పనేలలు చవుడు బారకుంని చేయనినిి, 3
లక్షల మందిిప్పనవడవ్యస్ం కల్గపంచనినిి ఎంత డబ్బుకావ్యల్గ? అస్ల్గవనీి డబ్బు ఉన్నిచేయగల
పనులేన్న?
దేశంలో 181 ప్పదా ప్రజెకుటల నివడూణం ఇంకాపూరిత కావలసివుంది. వీటిి 26 వేల క్కటుే కావ్యల్గ.
డబ్బు లేక పనులు వ్యయిదా వేసుకుంటున్నిం. వ్యయిదావలే ఖరుి ప్పరుగుతుందివడ్సా ప్పరుగుతుంది,
అప్పప అధికమవుతుంది. ఏటా నీటి పారుదల శఖ వలే ప్రభుతావనిి 800 క్కటే నష్టం వసుతంది. ఈ
సిితిలో మరికొనిి బృహత్ వ్యరధులులను కటటటంస్మంజస్మా? హేతుబదామా? ప్రభుతవ అంచన్నల
ప్రకారమే ఒక హెకాటరు భూమిని సాగుచేయనినిి ఈ ప్పదా ప్రజెకుటల దావవడ 60 వేల ర్మపాయలు ఖరుి
అవుతుంది. అదే హెకాటరును చిని ప్రజెకుటల దావవడ ఐతేఇందులో న్నలుగవంతు ఖరుికే స్గు
చేయవచుి. చిని ప్రజెకుటలు మారుపలు చేసుక్కవనినిి వీలుగా వుంటాయితవరగా పూరిత అవుతాయి.
సాినికులు స్హాయం పొందవచుి.

41
మెరక ప్రంతాలకు మంచి నీటిని ల్గప్పట ఇరిగేష్న్ దావవడ స్మక్సరివచుి. మెటటసాగుకు, వరషకు
ని స్దివనియోగానిి ప్రధానాత ఇవ్యవల్గ. కటెటలు, గబర్ గాాస్ఖ్ వంటి వ్యటిని స్క్రమంగా వ్యడుకొని,
విదుాతుి పొదుప్ప చేయడం వంటివి ప్రచారం చేయాల్గ. ఏడ్క పంచవరష ప్రణాళ్లకలో 19 శతం విదుాత్
ఉతపతితి కేటాయించి 1 శతం బయోమాస్ వంటి వ్యటిి కేటాయించారు.
ప్రధానిి లేఖ:
ప్రభుతవ మొండివైఖరిి విసిగపోయి 89 సప్పటంబరులో ఆమేట న్నటి ప్రధాని వడజీవ్ గాంధీి ఒక
లేఖ వ్రాశరు. ‘‘......... ఈ ఉదామానిి ఎవర్మ ఆపలేరు. న్న గళానిి ఈ విధంగా గాని మరో విధంగా
గాని మూగనీయలేరు.
సాంకేతికంగా స్రిపోనిది, విధాన పరంగా విరుదధమైనది, ఆరిికంగా అసాధాామైనది,
ఆదాయరీతాా నిరరికమైనది, పవడావరణ దృష్టటయ విన్నశకరమైనది – అనిిటిక్ట మించి లక్షల్లది ప్రజలకు
నివడవసితులను చేసేదైన ఈ ప్రజెకుటల అనవడిల గురించి పదే పదే వివరిసుతన్ని పటిటంచు క్కకుంని
ఎందుకు ముందుకు వెళ్ళతన్నిరో అరధం కాదు. ఒకటి, రండు సారుే కాదు, వందలసారుే మా వ్యదన
మకు వినిపంచాము. మ దగిర నుంచి ఏమ ప్రతిస్పందన లేదు...................
ప్రియ వడజీవ్,
నీ నిశాబాం ననుి చితుణిణ చేసుతంది. గరిజనులభరింపవడని వేదనలు, బాధలు, కనీిళ్ళు న్న
కళ్ుముందు కదిల్లడుతున్నియి. న్న ఆతూమద ప్రగాఢమైన ముద్రవేశయి.’’
ఆమేట నిసావరి సేవలు మరోమారు అంతవడితీయ గురితంప్ప పొందాయి. ఆయన క్టరిత ిరణాలు
మాతృభూమి పొల్గమేరలను క్సని దాటి ప్రస్రించటం కొనసాగుతుంది.
స్ముచిత జీవనమారి అవ్యరుా:
జీవితానిి స్మగ్రవంతంగా తీరిిదిదాటానిి, భూగళానిి జరిగే హానిని మానపనినిి,
మానవ్యళ్లని ఉదారించనినిి దూరదృష్టతో చేసిన కృష్ి గురితంప్పగా ప్రతి ఏటా సీవడిష్ పారేమెంటు సాటక్
హోమ్ లో దీనిని ఇసాతరు. నోబెల్ బహుమతుల ప్రధానోతసవ్యనిి ముందు రోజున ఈ ప్పరసాోర ప్రధాన
స్భ జరుగుతుంది. 1,65,000 నిలరే మొతాతనిి వాకుతల ప్లరుతో కాక ఒక నిరేధశిత ప్రజెకుటకు ఇసాతరు.
1991 లో ఈ అవ్యరుాను రండు స్ంస్ిలకు కల్గప ఇచాిరు. బ్రెజిల్ దేశంలో భూస్ంస్ోరణల
క్కస్ం దీరఘకాలం విజయవంతంగా అంిత భావంతో పోవడడి భూమిలేని నిరుప్లదలకు భూమిని పంచి
తదావవడ వావసాయ ఉతపతుతలను ప్పంచనినిి ద్యహదపడిన స్ంస్ి ఒకటి.

42
‘‘తమ నేతృతా ప్రేరణ దావవడ ప్రపంచ ప్రధానాత గల ఒక అంశంపై చరాను లేవన్స్తితనందుకు,
మొకోవోని స్ంకలపంతో పవడవవరణ దృష్టటయ ప్రళ్య స్మానమైన ప్రపంచంలోనే ప్పదా ప్రజెకుట
నివడూణానిి వాతిరేకంగా పోవడడుతూ, ప్రతాామాియ పథకాల దావవడ ప్లదలకు ప్రయోజనం కల్గగసూతనే
పవడవవరణ స్మతులాం దెబుతినని సూచనలు చేసుతనిందుకు ‘నరూదను కాపాడండి’ ఉదామ నేతలు,
బాబా ఆమేట మరియు కుమారి మేదాపటోరుే రండవవ్యడు.
ఉదామకారులు తెల్గపన అభాంతవడలను దృష్టలో వుంచుకొని ప్రపంచబాాంకు వ్యరు ఈ
ప్రజెకుటల ప్పనఃపరిశీలనకు ఒక కమిటీని వేశరు. తాను అప్పప ఇసుతని పథకానిి గరంచి ప్పనః
పరివీలనకు కమిటీని నియమించడం ప్రపంచబాయంకు చరిత్రలో ఇదే మొదటిసారి. ఐకావడజా
అభివృదిా కారాక్రమ అధినేతగా పనిచేసిన అమెరికన్ పారేమెంటేరియన్ బ్రాడ్స ఫరా మోర్ి, క్వననికు
చెందిన మాజీ జడిి నేతృతవంలో ఈ కమిటీ ప్పనవడవ్యస్ం, పవడవవరణ అంశలపై విచారణ జరిప 360
ప్లజీల రిపోరుట ఇచిింది.
‘‘1985లో అప్పప అడిగేటప్పడు చేసుకుని ఒపపందాలను ఈ రండు రంగాలలోపై
ఉలేంఘించినటుే తేల్గంది. మహావడష్ర మధాప్రదేశ్ ప్రభుతావలు గరిజనుల ప్పనవడవ్యసానిి పూరితగా
నిరేక్షయం చేశరు. ఒక లక్ష్య నలభై వేల మంది రైతులు తమ భూములను కాలువల క్రింద
పొగొటుటకుంటారు. వీరిి పరిహారం స్ంగతే పటిటంచుక్కని గుజవడత్ ప్రభుతావనిి తీవ్రంగా విమరిాంచాల్గ.
ఏమైన్న ప్రభుతావలు ఒక అడుగు వెనకుో వేసి మొతతం పరిసిితిని ప్పన:స్మక్ష చేయాల్గ’’ అన్నిరు ఈ
రిపోరుటలో.
అయిన్న ప్రభుతవ ప్రయతాిలు ఆగలేదు. ఆమేట పోవడటమూ ఆగలేదు.
ఆమేట జీవిత చరిత్ర చివరి అధాాయం లేని మహాకావాం.
- ప.సాంబశివవడవు
***

43

You might also like