You are on page 1of 22

మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

అంతర్జా తీయం :-

❖ గర్భస్థ పిండానికి తొలిసారిగా బ్రెయిన్ సర్జరీ


~ అమెరికాలోని వైద్యులు ''వెయిన్ ఆఫ్ గాలెన్ మాల్ ఫార్మేషన్" అనే అరుదైన మెదడుకి సంబందించిన వ్యాధి
ఉన్న గర్భస్థ శిశువుకు శస్త చి ్ర కిత్స చేసి రక్షించారు.
~ ఇటువంటి ఆపరేషన్ చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.
~ బో స్ట న్ చిల్డ న్స్
్ర హాస్పిటల్, బ్రిఘాం అండ్ ఉమెన్స్ హాస్పిటల్స్ ఈ ఘనత సాధించారు.
~ ఈ వ్యాధి ఉన్నవారిలో మెదడులోని ధమనులు, సిరలు కలిసిపో తాయి. దీంతో సిరలు వెడల్పు పెరిగి ఎక్కువ రక్త ం
ప్రవహిస్తు ంది. దీనివల్ల రోగి ఊపిరితిత్తు లు, మెదడు పై ఒత్తి డి పడుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు

❖ బైడేన్ స్వదేశీ విధాన సలహాదారుగా నీరా టండన్ నియామకం


~ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహా మండలిలో భారతీయ అమెరికన్ అయిన 52 ఏళ్ళ నీరా టండన్ స్వదేశీ
విధాన సలహాదారుగా నియమితులయ్యారు.
~ స్వదేశీ విధానం, ఆర్థిక, రక్షణ విధానాల రూపకల్పనలో అధ్యక్షుడికి 3 మండల్లు సహాయ పడతాయి అందులో
ఒకదానికి భారతీయ అమెరికన్ సారథ్యం వహించడం ఇదే తొలిసారి.

❖ 40వ. బ్రిటన్ రాజుగా ఛార్లెస్ - 3 పట్టా భిషేకం


~ లండన్లోని వెస్ట్ మినిస్ట ర్ అబేలో మే 06, 2023 న జరిగిన కార్యక్రమంలో 74 ఏళ్ళ రాజుకు అర్బీబిషప్ కిరీట ధారణ
చేశారు. దీంతో 40 వ రాజుగా ఆయన అధికారికంగా భాధ్యతలు స్వీకరించారు.
~ పట్టా భిషేకంలో మొదటిదైన కాల్డ్ టు సర్వ్ కార్యక్రమాన్ని హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ , యూదు మత పెద్దలతో
కలిసి కాంటర్ బరీ అర్చిబిషప్ జస్టిన్ వెల్బి నిర్వహించారు.
~ ఈ సందర్భంగా బ్రిటన్ తొలి హిందూ ప్రధాని అయిన రిషి సునక్ బైబిల్లో ని వాక్యాలను చదివారు.
~ ఛార్లెస్ - 3 అత్యంత పెద్ద వయస్సులో రాజుగా బాధ్యతలు చేపట్టా రు. డిగ్రీ అందుకున్న తొలి రాజుగా ఆయన
నిలిచారు. ఈయన 1970 లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా ను అందుకున్నారు.
~ రాజు పట్టా భిషేకం తర్వాత 75 ఏళ్ళ రాణి కెమిల్లా పై కిరీట ధారణ చేశారు. ఆమె ధరించిన కిరీటంలో కోహినూర్
మినహా 2,200 వజ్రా లను పొ దిగారు.
~ రెండు గంటలు జరిగిన ఈ కార్యక్రమం అబే గంటలు మ్రో గడంతో పూర్త యింది.
~ ఈ కార్యక్రమానికి భారతదేశం తరుపున ఉపరాష్ట ప ్ర తి జగదీప్ ధన్ ఖడ్ ఆయన సతీమణితో కలిసి హాజరయ్యారు.

❖ 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ అరబ్ లీగ్ లోకి సిరియా


~ అరబ్ లీగ్ లోకి సిరియా అధికారికంగా ప్రవేశించింది. లీగ్ విదేశాంగ మంత్రు లు కైరోలో సమావేశమై ఈ నిర్ణ యం
తీసుకున్నారు.
~ 2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్త న్ని ఆందో ళనలు
అణచివేయడం, అంతర్యుద్ద నికి దారి తీసింది. ఈ నేపధ్యంలో ఆ దేశ సభ్యత్వం రద్ద యింది.
~ ఈ సమావేశానికి ఖతర్ కొన్ని దేశాలు గైర్హా జరయ్యాయి.

❖ బైడెన్ ఎన్నికల టీంలో సభ్యులుగా ముగ్గు రు ఇండో అమెరికన్లు


~ జో బైడెన్ 2024 ఎన్నికల ప్రచార సంహ మండలిలో ముగ్గు రు భారతీయ అమెరికన్ల కు చోటు దక్కింది.
~ అమెరికా కాంగ్రెస్ లో సేవలందిస్తు న్న అమి బెరా, కాంగ్రెస్ లో భారత్ కు మద్ద తు పలికే గ్రూ పు ఉపాధ్యక్షులు రో
ఖన్నా, సిన్సినాటి మేయర్ ఆఫ్తా బ్ పురేవాల్ సభ్యులుగా నియమితులయ్యారు.

❖ ముగ్గు రి DNA తో శిశువు జననం

Tap on Instagram , Telegram To follow


1
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ బ్రిటన్ దేశ చరితల ్ర ో తొలిసారిగా ముగ్గు రు వ్యక్తు ల DNA ను పంచుకుంటూ జన్మించేలా బ్రిటన్ పరిశోధకులు
చేశారు 'మైట ో కాండ్రియా దానం' అనే వినూత్న విధానాన్ని దీనికి ఉపయోగించారు. బ్రిటన్లోని మానవ ఫలదీకరణం,
పిండో త్పత్తి ప్రా ధికార సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది.
~ వంశపారపర్యంగా వచ్చే లోపాలను అధిగమించేందుకు ఇతర మార్గా లేవి లభించని సమయం ఈ సాంకేతికతను
ఉపయోగించు కునే వీలు కల్పిస్తా మని బ్రిటన్ పరిశోధకులు వివరించారు.
~మైట ో కాండ్రియా దానం విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించినట్లు 2016 లో అమెరికా ప్రకటించింది.

❖ కుల విదక్షను నిషేదించే కుట్రకు కాలిఫో ర్నియా సెనెట్ ఆమోదం


~ కుల వివక్షను నిషేదిస్తు కాలిఫో ర్నియ సెనేట్ చరిత్రా త్మక బిల్లు ను ఆమోదించింది.
~ అమెరికాలో అలాంటి బిల్లు ను ఆమోదించిన మొదటి రాష్ట ం్ర అమెరికా కావడం గమనార్హం.
~ కుల వివక్ష గురవుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే వర్గా లకు ఈ చట్ట ం రక్షణ కల్పిస్తు ంది.
~ సియాటెల్ నగరంలో కూడా కుల వివక్షను నిషేదిస్తూ ఈ ఏడాదే తీర్మానం ఆమోదించారు.

❖ భారత్- ఇండో నేషియా నౌకదళ విన్యాసాలు ప్రా రంభం


~ సముద్ర శక్తి పేరుతో భారత్ ఇండో నేషియా దేశాలు ఆరురోజుల పాటు జరిగే నౌకాదళ సంయుక్త విన్యాసాలు
ఇండో నేషియా సమీపంలో ప్రా రంభమయ్యాయి.
~ భారత్ తరుపున INS కవరత్తి యుద్ధ నౌక, సముద్ర గస్తీ విమానం డో ర్నియర్, ఒక చేతక్ హెలికాప్ట ర్ పాల్గొ నగా,
ఇండో నేషియాకు చెందిన KRI సుల్తా న్ ఇస్కందర్ ముదా యుద్ధ నౌక, CN 235 గస్తీ విమానం, AN565 పాంథర్
హెలికాప్ట ర్ ఈ విన్యాసాల్లో పాల్గొ ంటున్నాయి.

❖ ఆస్ట్రేలియాలో మేయర్ గా భారత సంతతి వ్యక్తి


~ ఆస్ట్రేలియాలోని సిడ్నిలో పర్రమట్ట నగరానికి భారత సంతతికి చెందిన సమీర్ పాండే మేయర్గా ఎన్నికయ్యారు. ~
2017 లో తొలిసారిగా కౌన్సిలర్ గా ఎన్నికైన ఆయన, 2022 లో పర్రమట్ట డిప్యూటి మేయర్ గానూ వ్యవహరించారు.

❖ ఇంగ్లా ండ్ లోని కవెంట్రీ నగరానికి మేయర్ గా సిక్కు వ్యక్తి


~ మద్య ఇంగ్లా ండ్ లోని కవెంట్రీ నగరానికి మొదటిసారిగా సిక్కు వ్యక్తి మేయర్ గా ఎన్నికయ్యారు.
~ పంజాబ్ లో జన్మించిన జశ్వంత్ సింగ్ బిర్డి 60 ఏళ్ళ క్రితం కవెంట్రికి వలస వచ్చి, 16 ఏళ్ళ నుంచి స్థా నిక
కౌన్సిలర్గా వ్యవహరిస్తు ఇటీవల నగర మేయర్ ప్రమాణ స్వీకారం చేశారు.

❖ ఆస్ట్రేలియాలో 'లిటిల్ ఇండియా'కు శియుస్థా పన


~ ఇరు దేశాల మైత్రి, ప్రవాస భారతీయుల సేవలకు గుర్తు గా భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
'లిటిల్ ఇండియా'కు శంకుస్ధా పన చేశారు.
~ ఆస్ట్రేలియా పారామాట నగరంలోని హారిస్ పార్కులో 'లిటిల్ ఇండియా గేట్ వే' ను నిర్మించనున్నారు. ఈ పార్క్
వద్ద భారత సంతతి ప్రజలు దీపావళి, ఆస్ట్రేలియా డే వంటి వేడుకలు నిర్వహిస్తు ంటారు.
~ హారిస్ పార్కు పేరును 'లిటిల్ ఇండియా' గా మార్చినందుకు మోదీ కృతజ్ఞ తలు తెలిపారు.

❖ తుర్కియే ఎన్నికల్లో ఏర్డో గాన్ విజయం


~ రెండు దశాబ్దా లుగా ప్రధాని, అధ్యక్షుడిగా పని చేసిన తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డో గాన్ మళ్ళీ
మూడో సారి విజయం సాధించారు.
~ కౌంటింగ్లో ఆయన 52% ఓట్లు సాధించగా, ప్రత్యర్థికి 48 % ఓట్లు వచ్చినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడో లు న్యూస్
ఏజెన్సీ ప్రకటించింది.

❖ టిప్పు సుల్తా న్ తుపాకీని దేశం దాటనీయొద్దు

Tap on Instagram , Telegram To follow


2
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ మైసూరు పాలకుడు టిప్పు సుల్తా న్ వాడిన తుపాకీ ఎగుమతి పై బ్రిటన్ నిషేదం విధించింది. భారత్- బ్రిటన్
సంబంధాలను అధ్యయనానికి ఇది కీలకమని పేర్కొంది.
~ ఫ్లింటాక్ స్పోర్టింగ్ గన్ అని పిలిచే ఈ తుపాకీని అసద్ అహ్మద్ ఖాన్ తయారు చేశాడు.
~ కాగా ఇది అప్పటి జనరల్ కార్న్ వాలిస్ కు బహుమతిగా వచ్చిందని బ్రిటన్ వర్గా ల వాదన.
~ అయితే ఇటీవలే టిప్పు సుల్తా న్ కు చెందిన కత్తి కి వేలంలో ₹.144 కోట్లు ధర పలికింది.

జాతీయం :-

❖ రైల్ వికాస్ నిగమ్ కు నవరత్న హో దా


~ రైల్వే శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) కు కేంద్ర ప్రభుత్వం నవరత్న
హో దా ప్రకటించింది.
~ రైల్వేకు బడ్జెటేతర మార్గా ల్లో నిధులు సమకూర్చడానికి 2003 జనవరి 24న దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తు తం
దీనికి నవరత్న హో దా ఇవ్వడం వల్ల నిర్ణ యాధికారాలు పెరుగుతాయి. కాగా ఇప్పటికే దేశంలో 14 నవరత్న
సంస్థ లున్నాయి.
~ అయితే 2013 లో దీనికి మినీరత్న హో దా దక్కింది.

❖ అన్ని భాషల్లో ఆకాశవవాణే


~ ఆకాశవాణి DG వసుధా గుప్తా రేడియో ప్రకటన సమయంలో కానీ, ఇతర అధికార వర్త మానాల్లో కానీ కేవలం
ఆకాశవాణి పేరు మాత్రమే ఉపయోగించాలని ఉత్త ర్యులు జారీ చేశారు.
~ అన్ని భాషలు మాండలికాల్లో కూడా ఆకాశవాణి పేరు మాత్రమే అనుసరించాలన్నారు.
~ ఇక ఇంగ్లీషు ప్రసారాల సమయంలో All India Radio కి బదులు This is Akashavani అనే ఉఛ్ఛరించాలని
ఉత్త ర్వుల్లో పేర్కొన్నారు.

❖ సికింద్రా బాద్ ప్రింటింగ్ ప్రెస్ మూసివేత


~ సికింద్రా బాద్ లో గల 144 ఏళ్ళ చరిత్ర గల ప్రింటింగ్ ప్రెస్ ను మూసివేయాలని రైల్వే బో ర్డు డైరెక్టర్ గౌతమ్ కుమార్
ఉత్త ర్వులు జారీ చేశారు.
~ రైల్వే ప్రయాణికుల రిజర్వడ్, అన్ రిజర్వడ్ టికెట్లు , డైరీలు, క్యాలెండర్లు , ముద్రించే ఈ ప్రెస్ 1870 లో నిజాం స్టేట్
రైల్వేస్ ఏర్పడిన తర్వాత 1879 లో రైలు టికెట్ల ముద్రణ కోసం సికింద్రా బాద్ లో ఈ ఏర్పాటు చేశారు.
స్వాతంత్య్రానంతరం ఈ నిజం స్టేట్ రైల్వే, భారతీయ రైల్వేలో విలీనమైంది.
~ దీంతో పాటు మధ్య రైల్వే, తూర్పు రైల్వే, ఉత్త ం రైల్వే, దక్షిణ రైల్వే జోన్ లలోని ప్రింటింగ్ ప్రెస్లను మూసివేయాలని
గౌతమ్ కుమార్ ఉత్త ర్వుల్లో పేర్కొన్నారు.

❖ రాజస్థా న్లో భారీగా లిథియం నిక్షేపాల గుర్తింపు


~ రాజస్థా న్లోని నాగౌర్ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో భారీగా లిథియం నిక్షేపాలు గుర్తించినట్లు జియోలాజికల్
సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు.
~ అయితే ఇటీవల జమ్ము కాశ్మీర్ లో గుర్తించిన నిల్వలకంటే ఇది ఎంతో ఎక్కువగా ఉంది.
~ బ్యాటరీల తయారీకి ఉపయోగపడే లిథియం కు భారత పూర్తిగా దిగుమతుల పైనే ఆధారపడుతుండంతో ఈ
నిల్వలు ఎంతో మేలు చేయనున్నాయి.

❖ ODF PLUS గ్రా మాల్లో తెలంగాణ టాప్


~ కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసిన స్వచ్ఛ భారత మిషన్ రెండో దశ ఫలితాలలో ODF PLUS కేటగిరిలో
తెలంగాణ మొదటి స్థా నంలో నిలిచింది.
~ బహిరంగ మల మూత్ర విసర్జన నుండి విముక్తి పొ ంది, ఘన లేదా ద్రవ పదార్థా ం నిర్వహణ వ్యవస్థ అమల్లో ఉంటే
ఆ గ్రా మాన్ని ODF Plus గ్రా మంగా పిలుస్తా రు.

Tap on Instagram , Telegram To follow


3
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ రెండో దశలో దాదాపు 50% గ్రా మాలు ODF Plus స్థా యికి చేరాయని, ఇందులో 100% ఫలితాలు సాధించి
తెలంగాణ టాప్ లో నిలిచింది.

❖ డ్రో న్లతో రక్త ం రవాణా


~ భారత వైద్య పరిశోధన మండలి (Indian Council of Medical Research) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్
బహల్ దేశమంతటా డ్రో న్లతో రక్తా న్ని సరఫరా చేసే సాంకేతికతను విస్త రిస్తా మన్నారు. దీని ట్రయల్ రన్
విజయవంతమైందన్నాడు
~ ట్రయల్ రన్లో భాగంగా గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ లోని హర్డింగ్ మెడికల్ కాలేజ్
మధ్య ఓ డ్రో న్ 10 యూనిట్ల రక్తా న్ని సరఫరా చేసింది.

❖ కేరళలోని అన్ని జిల్లా ల్లో డ్రో న్ పో లిసింగ్


~ దేశంలోనే తొలిసారిగా కేరళలోని అన్ని జిల్లా ల్లో ఆ రాష్ట ్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ డ్రో న్ నిఘా వ్యవస్థ ను
ప్రా రంభించారు.
~ రాష్ట ం్ర లోని 20 జిల్లా ల పో లీసులకు ఒక్కో డ్రో న్ ను అందించారు. ప్రత్యేకంగా శిక్షణ పొ ందిన పైలెట్లకు లైసెన్స్
అందజేశారు. దేశీయంగా అభివృద్ది చేసిన యాంటీ డ్రో న్ సాఫ్ట్ వేర్ ఆవిష్కరించారు.
~ డ్రో న్ ఆపరేషన్ పై శిక్షణకు 25 మంది పో లీసులను IIT మద్రా సుకు, మరో 20 మంది పో లీసులను కేరళలోని డ్రో న్
ల్యాబ్ లో ప్రా థమిక శిక్షణ ఇప్పించారు.

❖ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా


~ సుప్రీంకోర్టు న్యాయమూర్తు లుగా AP హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా , సుప్రీం కోర్టు
సీనియర్ న్యాయవాది K.V విశ్వనాథన్ పేర్లను సిఫార్సు చేస్తూ CJI జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని
కొలిజియం సిఫార్సు చేసింది.
~ ఇప్పటి వరకు న్యాయమూర్తు లుగా ఉన్న జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ MR షా పదవీ విరమణ చేయడంతో
వారి స్థా నంలో వీరి నియామకానికి కొలిజియం సిఫార్సు చేసింది.
~ వీరిలో K.V. విశ్వనాథన్ 2030 ఆగష్ట్ 12 న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్ట నున్నారు.
~ మే 19, 2023 న సుప్రీం కోర్ట్ ఆడిట ోరియంలో CJI వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

❖ గుర్తింపు పొ ందిన రాష్ట ్ర పార్టీలు తెలంగాణలో 4, ఆంధ్రపద


్ర ేశ్ లో 2
~ దేశవ్యాప్త ంగా 26 రాష్ట్రా ల్లో ఉన్న గుర్తింపు పొ ందిన రాష్ట ్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
దీని ప్రకారం AP లో 2, తెలంగాణలో 4 పార్టీలకు ఈ గుర్తింపు లభించింది.
~ AP లో గుర్తింపు పొ ందిన వాటిలో యువజన శ్రా మిక రైతు కాంగ్రెస్ (వైకాపా), తెలుగుదేశం పార్టీలున్నాయి.
~ తెలంగాణ లో MIM, భారాస, తెలుగు దేశం, యువజన శ్రా మిక రైతు కాంగ్రెస్ పార్టిలు రాష్ట ్ర పార్టీ హో దా పొ ందినట్లు ,
వాటికి కేటాయించిన గుర్తు లు ఈ రాష్ట్రా ల్లో రిజర్వు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

❖ నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జు న్ రామ్ మేఘ్వాల్


~ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజును తప్పించి ఆ స్థా నంలో రాజస్థా న్ దళిత నేత మాజీ IAS అధికారి,
మంత్రి మండలిలోని పార్ల మెంటరీ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జు న్ రామ్ మేఘ్వాల్ ను
నియమిస్తు న్నట్లు , రాష్ట ప
్ర తి ముర్ము ఉత్త ర్యులు జారీ చేశారు.
~ ఇక కిరణ్ రిజిజుకు భూ విజ్ఞా న శాస్త ్ర శాఖను అప్పగించారు.

❖ కర్ణా టక CM సిద్ధరామయ్య
~ కర్ణా టక ఎన్నికల్లో పదేళ్ళ విరామం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధించింది.
~ అధికారంలో ఉన్న పార్టీకి రెండో సారి విజయం దక్కకుండా గత 38 ఏళ్లు గా వస్తు న్న అనవాయితీని కన్నడిగులు
మళ్ళీ పాటించారు.

Tap on Instagram , Telegram To follow


4
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ అయితే కర్ణా టక ఎన్నికల చరితల ్ర ో కాంగ్రెస్ ఇంత భారీ మెజార్టీతో గెలుపొ ందడం (43.76% ఓట్ల మెజారిటీతో) ఇదే
తొలిసారి.
~ కర్ణా టక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా D.K. శివకుమార్ భాధ్యతలు చేపడతారని కాంగ్రెస్
అధిష్ఠా నం ఢిల్లీ లో ప్రకటించింది.
~ ఆ తర్వాత బెంగళూరులో భేటీ అయిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సిద్ధరామయ్యను తమ నేతగా
ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అయితే ప్రస్తు త PCC అధ్యక్షుడిగా ఉన్న DK శివకుమార్ లోక్సభ ఎన్నికలు
ముగిసేంతవరకూ కొనసాగనున్నారు.

❖ ₹. 2000 నోటు ఉపసంహరించుకున్న RBI


~ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ₹. 2000 నోటు ఉపసంహరిస్తు న్నట్లు ఉత్త ర్వులు జారీ చేసింది.
~ క్లీన్ నోట్ పాలసీకి అనుగునంగా ఈ నిర్ణ యం తీసుకున్నట్లు తెలిపింది.
~ ఈ నోట్లు ఉన్న వారు వాటిని మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవచ్చని, ఇతర
నోట్లలోకి మార్చుకోవచ్చని తెలిపింది.

❖ ఈశాన్య రాష్ట్రా లలో తొలి వందే భారత్


~ అస్సాంలోని గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్లో ని న్యూ జల్పాయ్ గురిల మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను
ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రా రంభించారు.
~ గువాహతి రైల్వే స్టేషన్లో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణన్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ముఖ్యమంత్రి
హిమంత విశ్వశర్మ ఈ కార్యక్రములో పాల్గొ న్నారు.

❖ హిమాచల్ (I గా జస్టిస్ రామచంద్రరావు ప్రమాణం


~ హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ 28 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ MS రామచంద్రరావు ఆ రాష్ట ్ర రాజ్ భవనలో జరిగిన
కార్యక్రమంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
~ 1966 ఆగష్ట్ 7న హైదరాబాద్లో జన్మించిన ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పట్ట భద్రు లయ్యారు.

❖ ''అహ్మద్ నగర్" ఇక అహల్యాదేవి హో ల్కర్


~ అహ్మద్ నగర్ జిల్లా లోని అహిల్యాదేవి జన్మస్థ లమైన చొండీ పట్ట ణంలో జరిగిన ఆమె 298 వ జయంతి
కార్యక్రమంలో CM ఏక్ నాథ్ షిండే అహ్మద్ నగర్ జిల్లా పేరును అహిల్యాదేవి హో ల్కర్ జిల్లా గా మారుస్తు న్నట్లు
ప్రకటించారు.
~ 18వ శతాబ్దా నికి చెందిన ఇందౌర్ రాజ్య దిగ్గజ పాలకులే ఈ అహిల్యాదేవి (ఆహిల్యా బాయి).
~ అయితే ఇటీవలే ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీ నగర్ గా, ఉస్మానాబాద్ ను ధారాశివ్ గా మారుస్తూ షిందే
సర్కారు నిర్ణ యం తీసుకుంది

ఆర్థిక రంగం :-

❖ కోల్ ఇండియా MD గా పో లవరపు మల్లికార్జు న ప్రసాద్


~ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా కు చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ గా కోల్ ఇండియా అనుబంధ సంస్థ
అయిన సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ CMD గా ఉన్న పో లవరపు మల్లిఖార్జు న ప్రసాద్ ను నియమించింది.

❖ 5 నెలల కనిష్ఠా నికి పారిశ్రా మికోత్పత్తి


~ మార్చ్ లో భారత పారిశ్రా మికోత్పత్తి (IIP) వృద్ధి 5 నెలల కనిష్ఠ మైన 1.1 శాతానికి పరిమితమైంది. ఫిబవ
్ర రిలో ఇది
5.8% కావడం గమనార్హం.
~ 2022 - 23 శక్తి ఆర్థిక సంవత్సరంలో IIP వృద్ధి 5.1%నికి తగ్గింది. 2021 - 22 లో ఇది 11.4% కావడం
గమనార్హం.

Tap on Instagram , Telegram To follow


5
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

❖ 18 నెలల కనిష్టా నికి రిటైల్ ద్రవ్యోల్బణం


~ కూరగాయలు, వంట నూనెల ధరలు తగ్గు తుండడంతో ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట మైన 4.7% నికి
దిగొచ్చింది.
~ వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలో 5.66 % ఉండగా, 2022 ఏప్రిల్
లో 7.79%గా ఉంది.
~ వరుసగా రెండో నెల 6% లోపే రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది.

❖ ట్విటర్ కొత్త CEO గా లిండా యాకరీనా


~ ట్విటర్ కొత్త CEO గా లిండా యాకరినా నియమితులయ్యారు. సంస్థ అధినేత ఎలన్ మస్క్ నుంచి ఆమె ఈ
బాధ్యతలు తీసుకోనున్నారు.
~ ప్రధానంగా ట్విటర్ వ్యాపార కార్యకలాపాల పైనే లిండా దృష్టి సారిస్తా రని మస్క్ ట్వీట్ చేశారు.
~ అయితే CTO, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హో దాలో ప్రో డక్ట్ డిజైన్, కొత్త సాంకేతికతల బాధ్యతలను తనే నిర్వహిస్తా నని
మస్క్ పేర్కొన్నారు.

❖ భారత వృద్ధి రేటు 6%


~ ఆర్థిక వ్యవస్థ లో వేగవంత వృద్ది, అంతర్జా తీయ ప్రతికూలతలను తట్టు కునే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణలోకి
తీసుకొని, భారతకు సిరత్వంతో కూడిన BBB - సార్వభౌమ రేటింగ్ ను కొనసాగిస్తు న్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్
సంస్థ N&P వెల్లడించింది.
~ అంతర్జా తీయ మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ 2023 లో వాస్త వ భారత GDP వృద్ది 6%గా
నమోదుకావచ్చని పేర్కొంది.

❖ 3.5 లక్షల కోట్ల డాలర్ల కు భారత్ GDP


~ 2022 లో భారత GDP 3.5 లక్షల కోట్ల డాలర్ల ను అధిగమించిందని మూడీస్ ఇన్వెస్ట ర్ సర్వీస్ వెల్లడించింది.
~ వచ్చే కొన్నేళ్ళలో వేగవంతమైన వృద్ధి సాధిస్తు న్న G20 దేశంగా భారత్ నిలవనుందని, అయితే సంస్కరణలు,
విధానపరమైన అడ్డ యుల వల్ల పెట్టు బడులపై ప్రతికూల ప్రభావం పడవచ్చునని అభిప్రా యపడింది.

❖ అత్యంత వినూత్న కంపెనీల్లో TATA గ్రూ ప్


~ Boston Consulting Group (BCG) అంతర్జా తీయంగా 50 అత్యంత వినూత్న కంపెనీలతో కూడిన జాబితా
రూపొ ందించింది. ఆ జాబితాలో TATA గ్రూ ప్ కు 20 న స్థా నం దక్కింది.
~ "Most Innovative companies - 2023" పేరిట వెలువడిన ఆ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ
గా JATA గ్రూ ప్ నిలవడం విశేషం.

➢ ఆ అగ్రశ్రేణి 10 సంస్థ లు
01. Apple
02. Tesla
03. Amazon
04. Alphabet
05. Microsoft
06. Moderna
07. Samsung
08. Huawei
09. BYD
10. Semens

Tap on Instagram , Telegram To follow


6
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

❖ 16% తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు


~ స్థు ల విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు (PDI) దశాబ్ధ ంలోనే తొలిసారిగా 2022-23లో తగ్గా యి.
~ 2021 - 22 తో పో లిస్తే 2022-23లో FDI 16.3% తగ్గి 71 బిలియన్ డాలర్ల కు పరిమితమయ్యాయని RBI
గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. అంతర్జా తీయ ఆర్థిక వ్యవస్థ లో మంద గమనం ఇందుకు కారణం.

❖ ప్రపంచ స్టా క్ మార్కెట్లో భారత్ కు 5వ స్థా నం


~ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద స్టా క్ మార్కెట్ గా భారత్ మళ్ళీ అవతరించింది.
~ విదేశీ మదుపర్ల కొనుగోళ్ళు స్థిరంగా కొనసాగడం, దేశంలో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడడంతో ఈ ఏడాది మార్చి 28
నుంచి భారత మార్కెట్లు మళ్ళీ దూసుకెళ్తు న్నాయి.
~ ఫలితంగా మళ్ళి తొలివిలువ పరంగా 5 స్టా క్ మార్కెట్ల జాబితాలోకి భారత్ వచ్చి చేరింది.
~ ప్రస్తు త భారత స్టా క్ మార్కెట్ విలువ దాదాపు 330 బిలియన్ డాలర్ల కు పైగా (రూ. 283.92 లక్షల కోట్లు గా) ఉంది.
~ స్టా క్ మార్కెట్ల విలువలో అమెరికా, చైనా, జపాన్ లు వరుసగా 1,2,3 స్థా నాల్లో ఉండగా, హాంకాంగ్, ఇండియా,
ఫ్రా న్స్ లు 4,5,6 స్థా నాల్లో నిలిచాయి.

❖ FDIల్లో తెలంగాణకు 7వ స్థా నం


~ గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 7, ఆంధ్రపద ్ర ేశ్ 11వ స్థా నాల్లో నిలిచాయి.
~ 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్త ంగా అన్ని రాష్ట్రా లకు కలిపి ₹. 3,67,435 కోట్ల విదేశీ పెట్టు బడులు
రాగా, అందులో తెలంగాణకు రూ.10,319 కోట్లు AP కు. రూ. 2,252 కోట్ల వాటా దక్కింది.
~ మహారాష్ట ్ర తొలి స్థా నంలో నిలవగా, తర్వాతి స్థా నాల్లో కర్ణా టక, ఢిల్లీ , గుజరాత్, హర్యాణా, తమిళనాడు, తెలంగాణ,
రాజస్థా న్, UP, పశ్చిమ బెంగాల్ లు TOP-10 లో నిలిచి AP 11 వ స్థా నానికి పరిమితమైంది.

❖ 2022-23లో భారత GDP 7.2% గా నమోదు


~ భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి వృద్ధిని సాధించింది.
~ 2022- 23 జనవరి - మార్చి త్రైమాసికంలో 6.1% వృద్ది చెందడంతో, పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు 7.2%
నికి చేరింది.
~ ఈ మేరకు విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ 3.3 లక్షల కోట్ల డాలర్ల స్థా యికి చేరింది.
~ 2021-22 లో భారత GDP 9.1 % రాణించగా అదే ఆర్థిక సంవత్సరం జనవరి - మార్చ్ లో వృద్ది రేటు 4 % గా
ఉంది.

నియామకాలు :-

❖ ప్రపంచ బ్యాంక్ కొత్త అధ్యక్షుడిగా అజయ్ బంగా


~ ఫిబవ్ర రి నెలలో అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి గా జో బైజెన్ నామినేట్ చేయడంతో ఆయన మే 03,
2023 న ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
~ ప్రపంచ బ్యాంక్ కు నాయకత్వం వహిస్తు న్న తొలి భారతీయ అమెరికన్ గా ఆయన నిలిచారు. అయిదేళ్ళ పాటు
ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

❖ CBI కి కొత్త డైరెక్టర్ గా ప్రవీణ్ సూద్


~ మే 25, 2023 న CBI డైరెక్టర్ సుబో ద్ కుమార్ జైస్వాల్ పదవీ కాలం ముగుస్త ండడంతో ఆయన స్థా నంలో
కర్ణా టక DGP అయిన ప్రవీణ్ సూద్ ను నియమిస్తు న్నట్లు కేంద్రం ఉత్త ర్వులు జారీ చేసింది.
~ ఈయన రెండేళ్ళ పాటు ఆ పదవిలో ఉండనున్నారు. మెరుగైన ట్రా ఫిక్ నిర్వహణకు సాంకేతికతను
ఉపయోగించడం, పౌరులకు సమర్ధమైన సేవలను అందించడం వంటి కార్యక్రమాలతో ప్రవీణ్ సూద్ కు 2011 లో
నేషనల్ ఈ - గవర్నెన్స్ గోల్డ్ అవార్డ్ వచ్చింది.

Tap on Instagram , Telegram To follow


7
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ 2006 లో ప్రిన్స్ మైఖేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు సైతం అందుకున్నారు.

❖ వెస్టన్
్ర కోల్ ఫీల్డ్స్ డైరెక్టర్ పల్లె బుచ్చిరెడ్డి
~ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రా నికి చెందిన పల్లె బుచ్చి రెడ్డి (PB రెడ్డి) ప్రభుత్వ రంగ సంస్థ కోల్
ఇండియాకు అనుబంధంగా ఉన్న వెస్టన్ ్ర కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్టర్ (పర్సనల్)గా నియమితులయ్యారు.
~ వెస్టన్
్ర కోల్ ఫీల్డ్స్ లో ఉద్యోగిగా తన ప్రస్థా నాన్ని ప్రా రంభించిన ఆయన అదే సంస్థ కు డైరెక్టర్ కావడం గమనార్హం.

❖ ఇస్రో HSFC డైరెక్టర్ గా మోహన్


~ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన మానవ అంతరిక్ష విమాన కేంద్రం (HSFC - Human
Space Flight Center) డైరెక్టర్ గా మోహన్ ను నియమిస్తూ ఇస్రో చైర్మన్ డా. సో మనాథ్ ఉత్త ర్వులు జారీ చేశారు.
~ ఇప్పటి వరకు అక్కడ సంచాలకులు (Manager) గా పనిచేసిన ఉమామహేశ్వర్ ఉద్యోగ విరమణతో ఆయన
పదో న్నతి పొ ంది ఈ స్థా నంలో నియమితులయ్యారు.
~ఇక గగన్ యాన్ ప్రా జెక్టు పనులు మోహన్ ఆధ్వర్యంలోనే జరగమన్నాయి.

❖ DRDO క్షిపణుల వ్యూహాత్మక వ్యవస్థ ల DG గా రాజాబాబు


~ రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (DRDO - Defence Research and Development Organisation) కు
చెందిన హైదరాబాద్లోలోని క్షిపణులు, వ్యూహత్మక వ్యవస్థ ల (MSS - Missiles and Strategic Systems) కు
డైరెక్టర్ జనరల్ (DG) గా ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు.
~ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) డైరెక్టర్ గా ఉన్న ఆయన పదో న్నతి పై DG గా పదవీ విరమణ చేసిన BHVS
నారాయణ మూర్తి స్థా నంలో రాజాబాబు నియమితులయ్యారు

అవార్డ్స్ :-

❖ ఫిలిం ఎనలిటికల్, అప్రిసియేషన్ సొ సైటీ (ఫాస్) సినీ అవార్డు ల ప్రధానం


~ Film Analytical, Appreciation Society (FAAS) అవార్డు ల ప్రధానోత్సవం హైదరాబాద్ లో జరిగింది.
~ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సినీ నటుడు మురళీ మోహన్, ఫాస్ వ్యవస్థా పత అధ్యక్షులు డాక్టర్
ధర్మారావు పురస్కారాలను అందజేశారు.

❖ కీర్తి చక్ర - శౌర్యచక్ర అవార్డు ల ప్రధానం


~ విధి నిర్వాహణలో అద్వితీయమైన ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ సైనిక, పారా మిలిటరీ, పో లీసు
విభాగాల సిబ్బందికి భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట ప ్ర తి ద్రౌ పతి ముర్ము రాష్ట ప
్ర తి భవన్ లో
జరిగిన కార్యక్రమంలో అవార్డు లు ప్రధానం చేశారు.
~ 8 కీర్తి చక్ర అవార్డు లు (5 గురికి మరణానంతం), 29 శౌర్య చక్ర అవార్డు లు (అయిదు గురి మరణానంతరం) ఈ
అవార్డు లు ప్రధానం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

❖ T-Hub కు జాతీయ సాంకేతిక పురస్కారం


~ T- Hub దేశంలోనే అత్యుత్త మ టెక్నాలజీ ఇంక్యుబేటర్ గా గుర్తింపు పొ ందిందని శాస్త ్ర సాంకేతిక శాఖ మంత్రి
జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మేరకు దేశంలోనే 'అత్యుత్త మ జాతీయ సాంకేతిక పురస్కారాన్ని' ఆయన్ T-Hub CEO
శ్రీ నివాసరావుకు అందజేశారు.

❖ TATA Group ఛైర్మన్ కు ఫ్రా న్స్ అత్యున్నత పౌర పురస్కారం


~ భారత్ - ఫ్రా న్స్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికి గానూ TATA Group చైర్మన్
S. చంద్రశేఖరన్ కు ఫ్రా న్స్ అత్యున్నత పురస్కారం అయిన " షువాలే డి లా లిజియన్ దో నర్ " ను ఫ్రా న్స్
అధ్యక్షుడు తరుఫున ఐరోపా విదేశీ వ్యవహారాల ఫ్రా న్స్ మంత్రి కాథరిన్ కోలోన్నా ఆయనకు అందజేశారు.

Tap on Instagram , Telegram To follow


8
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

❖ శంషాబాద్ ఎయిర్ పో ర్టు కు 'ఆసియా పసిఫిక్ గ్రీన్' అవార్డు


~ 2016 నుంచి శంషాబాద్ అంతర్జా తీయ విమానాశ్రయం వరుసగా ఆరోసారి ఈ అవార్డు ను సొ ంతం చేసుకున్నట్లు
ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACS) తెలిపింది.
~ పర్యావరణ హిత చర్యల్లో భాగంగా 15-35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యంతో ఆసియా పసిఫిక్ ప్రా ంతంలో
సింగిల్ యూజ్ ప్లా స్టిక్ నిర్మూలనలో ఈ అవార్డ్ గెలిచింది.

❖ సల్మాన్ రష్టీకి పెన్ సెంటినరీ కరేజ్ అవార్డ్


~ అంతర్జా తీయ రచయిత, బుకర్ ప్రైజ్ విజేత అయిన సల్మాన్ రష్టీ న్యూయార్క్ నగరంలోని మాన్ హాట్ట న్ లో గల
అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో జరిగిన 2023 లిటరారీ గాలాకు హాజరయ్యారు.
~ ఈ సందర్భంగా 'పెన్ సెంటినరీ' కరేజ్ అవార్డు తో ఆయన్ను సత్కరించారు. పూర్వం ఆయన 'పెన్' అమెరికా
సంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు.

❖ మోదీకి గినియా, ఫిజి అత్యున్నత పురస్కారాలు


~ పపువా న్యూ గినియాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ గవర్నర్ జనరల్ అయిన సర్ బాబ్ దాడే 'గ్రా ండ్
కంపానియన్ ఆఫ్ ఆర్డ ర్ ఆఫ్ లోగోహు' అవార్డు ను మోదీకి ప్రధానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న వారిని
గినియా వాసులు ఛీఫ్ బిరుదుతో పిలుస్తా రు.
~ అయితే న్యూ గినియా దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం. విదేశీయులకు ఈ అవార్డు
ఇవ్వడం చాలా అరుదు.
~ అదేవిధంగా ఫిజీ ప్రధాని సీటివేనీ రెబుక తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డ ర్ ఆఫ్
ఫిజీ' ను మోదీ మెడలో వేసి గౌరవించారు.

❖ ముగ్గు రు భారతీయులకు మరణానంతరం ప్రతిష్టా త్మక పదస్కారం


~ విధి నిర్వహణలో ప్రా ణత్యాగం చేసిన ముగ్గు రు భారతీయ శాంతి పరిరక్షకులకు ఐరాస పురస్కారం ప్రకటించింది.
ఐరాస తరుపున పో రాడుతూ ప్రా ణాలు కోల్పోయిన మొత్త ం 103 మంది సైనికులకు 'డగ్ హామర్ స్కోల్డ్ ' పతకాలను
మే 25న ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదానం చేశారు..
~ వీరిలో BSF హెడ్ కానిస్టేబుల్లు శిశుపాల్ సింగ్, సన్వాలా రామ్ విష్ణో య్, వృత్తి నిపుణుల హో దాలో పనిచేసిన
షాబెర్ తహర్ అలీ ఉన్నారు.

❖ ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి అరుదైన గౌరవం


~ ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి అరుదైన గౌరవం అందుకున్నారు. ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ పార్ల మెంట్లో
జరిగిన సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

❖ IIFA ఉత్త మ నటీ నటులుగా హృతిక్ రోషన్, అలియా భట్


~ International Indian Film Academy విజేతలలో హృతిక్ రోషన్ ఉత్త మ నటుడిగా, అలియాభట్ ఉత్త మ
నటిగా ఎంపికయ్యారు. భారతీయ సినీ పరిశమ
్ర లో ప్రతిష్ఠా త్మకంగా ఈ పురస్కారాన్ని భావిస్తా రు.
~ ఈ పురస్కారాల్లో గంగుబాయి కథియవాడి అత్యధిక పురస్కారాలు గెలుచుకుంది.

➢ విజేతల వివరాలు :-

01. ఉత్త మ చిత్రం. - దృశ్యం 2


02. ఉత్త మ దర్శకుడు. - ఆర్ మాధవన్ (రాకెట్రీ: నంబి ఎఫెక్ట్ )
03. ఉత్త మ నటి. - ఆలియా భట్ ( గంగుబాయి కథియవాడి )
04. ఉత్త మ నటుడు - హృతిక్ రోషన్ ( విక్రమ్ వేదా )

Tap on Instagram , Telegram To follow


9
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

05. ఉత్త మ సహాయనటి - మౌనీ రాయ్ ( బ్రహ్మాస్త :్ర పార్ట్ వన్)


06. ఉత్త మ సహాయ నటుడు. - అనీల్ కపూర్ ( జుగ్ జుగ్ జియో )
07. ఔట్ స్టా ండింగ్ అచీవ్ మెంట్. - కమల్ హాసన్
ఇన్ ఇండియన్ సినిమా
08. ఉత్త మ నేపథ్య గాయనీ. - శ్రేయా ఘోషల్ ( రసియా…!)
09. ఉత్త మ నేపథ్య గాయకుడు. - అరిజిత్ సింగ్ ( కేసరియా…!)
10. ఉత్త మ సంగీత దర్శకుడు - ప్రీతమ్ ( బ్రహ్మాస్త ్ర : పార్ట్ వన్ )

కమిటీలు - కమీషన్లు :-

❖ బహుభార్యత్వం నిషేదం దిశగా అస్సాం


~ బహుభార్యత్వాన్ని నిషేధించే శాసనం చేసే అధికారం రాష్ట ్ర శాసనసభకు ఉందా లేదా అనే అంశాన్ని
పరిశీలించడానికి అస్సాం CM హిమంత బిశ్వ శర్మ నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు
చేశారు.
~ అధికరణం 25 లోని ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ఆదేశిక సూత్రా ల రాజ్య విధానంతో పాటు ముస్లిం
పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ చట్ట ం - 1937 నిబంధనలనూ ఈ కమిటీ పరిశీలించనుంది.

వార్త ల్లో వ్యక్తు లు :-

❖ 26 వ సారి ఎవరెస్ట్ అధిరోహించిన పసంగ్ దవా


~ నేపాల్ కు చెందిన పసంగ్ దవా అనే షెర్పా గైడ్ ఎవరెస్ట్ శిఖరాన్ని తాజాగా 26 వ సారి అదిరోహించారు.
~ దీంతో ఇప్పటి వరకు ఉన్న ఆ దేశ పర్వతారోహకుడు కమీ రీటా అనే గైడ్ రికార్డు ను సమం చేశాడు.
~ 1998 నుంచి దాదుపు ఏటా ఈ శిఖరాన్ని అధిరోహిస్తు న్న ఇతను పర్వతారోహకులకు గైడ్ గా
వ్యవహరిస్తు న్నాడు.

❖ ఐరాస వలస విభాగానికి తొలి మహిళా DG


~ ఐరాస వలస విభాగం ఇంటర్నేషనల్ ఆర్గ నైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM)కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్ గా
అమెరికాకు చెందిన యామీ పో ప్ ఎంపికయ్యారు.
~ ప్రస్తు తం డిప్యుటి డైరక్టర్ జనరల్ హో దాలో ఉన్న యామీ ఈ మేరకు జరిగిన ఎన్నికలో పో ర్చుగీసు ప్రభుత్వ మాజీ
మంత్రి ఆంటోనియోను ఓడించారు.

❖ కమీ రీటా రికార్డ్


~ నేపాల్ కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కమీ రీటా 21 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన రికార్డ్ తానే
బద్ద లుకొట్టా డు.
~ తన తోటి పర్వతారోహకుడు పసంగ్ దవా 26 సార్లు ఎవరెస్ట్ ఎక్కి తనతో పాటు సమంగా నిలవగా, ఇది జరిగిన
మూడ్రో జుల్లో నే కమీ రీటా రికార్డ్ బద్ద లు కొట్ట డం అనేది గమనించదగ్గ విషయం.

❖ ఎవరెస్టు అధిరోహించిన నలుగురు భారతీయులు


~ యాషి జైన్, మిథిల్ రాజు, సునీల్ కుమార్ మరియు పంఖి హారిస్ ఛెడ్ అనే నలుగురు వ్యక్తు లు ప్రపంచంలోనే
అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినట్లు సతోరి అడ్వెంచర్స్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.
~ వీరిలో యాషి జైన్, సునీల్ లు నాలుగో అత్యంత ఎత్త యిన ల్హో ట్సే శిఖరాన్ని కూడా ఆధిరోహించినట్లు వారు
పేర్కొన్నారు.

❖ న్యూయార్క్ పో లీసు శాఖలో భారత సంతతి మహిళ రికార్డ్

Tap on Instagram , Telegram To follow


10
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ అమెరికాలోని న్యూయార్క్ పో లీసు శాఖలో భారత సంతతి మహిళ ప్రతిమా భూల్లా ర్ మల్దొ నాడో రికార్డ్
సృష్టించారు. ఆ శాఖలో అత్యున్నత ర్యాంకు పొ ందిన దక్షిణాసియా వనితగా గుర్తింపు పొ ందారు.
~ గత నెలలో కెప్టెన్ గా పదో న్నతి పొ ందిన ఈమె క్వీన్స్ లోని దక్షిణ హిచ్ మండ్ హీల్ లోని 102 వ పో లీస్ ప్రా ంగణ
బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు.

❖ 'The sunday Times Rich list - 2023 జాబితా


~ బ్రిటన్ ధనవంతుల జాబితాలో ఆ దేశ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి దంపతులు 53 స్థా నాలు
కిందికి దిగజారారు.
~ ఇన్ఫోసిస్ లో అక్షత షేర్ల విలువ తగ్గిపో వడంతో వారి ఆస్తిలో రూ. 2069 కోట్లు కోల్పోవడమే ఇందుకు కారణం అని
'The Sunday Times Rich List -2023' ప్రకటించింది.

❖ కృత్రిమ కాళ్ళతో ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వ్యక్తి హరి బుద్ద మిగర్


~ కృత్రిమ కాళ్ళతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి బ్రిటిష్ గూర్ఖా మాజీ
సైనికుడు హరి బుద్ద మగర్ రికార్డ్ సృష్టించాడు.
~ 2010లో బ్రిటిష్ గూర్ఖా రెజిమెంట్ తరుపున అఫ్గా నిస్తా న్ తో జరిగిన యుద్ధ ంలో తన రెండు కాళ్ళు కోల్పోయిన
ఇతను ఈ ఘనత సాధించడం విశేషం.

❖ 27వ సారి ఎవరెస్టు అధిరోహించిన షెర్పా


~ పసాంగ్ దవా షెర్పా (పర్వతారోహకుల గైడ్ ) 21 వ సారి ఎవరెస్ట్ ఎక్కడం ద్వారా కమీ రీటా పేరుమీదున్న
రికార్డు ను సమం చేశాడు.

❖ భారత నూతన పార్ల మెంట్ భవనం


~ ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్ల మెంట్ నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 29, 2023 న
ప్రా రంభించారు.
~ ఈ పార్ల మెంట్ భవనాన్ని గుజరాత్ కు చెందిన HCP డిజైన్స్ అనే సంస్థ యజమాని బిమల్ హసన్ పటేల్ అనే
ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు.
~ పార్ల మెంట్ తో పాటు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, వారణాశిలోని కాశీ విశ్వనాథ్ ధామ్,
పూరీలోని జగన్నాథ్ ఆలయం బృహత్త ర ప్రణాళిక (మాస్ట ర్ ప్లా నింగ్ ను) రూపొ ందించింది. ఈ సంస్థే 2019 లో కేంద్రం
ఆయన ప్రతిభకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది
~ TATA Projects Limited దీన్ని నిర్మించింది.

➢ త్రికోణాకారంలో పార్ల మెంట్ నూతన భవనం


~ త్రిభుజాకారంలో నిర్మించిన నూతన పార్ల మెంట్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ద్వారాలకు జ్ఞా న, శక్తి,
కర్మ ద్వారాలుగా నామకంగా చేశారు.
~ ఈ పార్ల మెంట్ భవనంలోను ఇండియన్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అందులో దేశంలోని అన్ని రాష్ట్రా లకు చెందిన
పెయింటింగ్స్, శిల్పకళ ఉంచారు.
➢ అఖండ భారత్ మ్యాప్
~ పార్ల మెంట్ నూతన భవనంలో ప్రస్తు త పాకిస్థా న్ లోని తక్షశిల, ఆఫ్ఘ నిస్తా న్, పాకిస్థా న్, బంగ్లా దేశ్, శ్రీలంక,
మయన్మార్, థాయ్ లాండ్ లతో కూడిన ఒక మ్యాప్ ఏర్పాటు చేశారు.
~ ఈ మ్యాప్ ను కేంద్రమంత్రి ప్రహ్లా ద్ ట్వీటర్ లో షేర్ చేస్తూ అఖండ భారతం భౌగోళిక ప్రా ంతంతో కూడిన అవిభక్త
భారతదేశాన్ని సూచిస్తు ందని పేర్కొన్నారు.

➢ 75 స్మారక నాణెం ఆవిష్కరణ

Tap on Instagram , Telegram To follow


11
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ 1964 నుంచి ప్రభాల్లో వివిధ సందర్భాలు, వ్యక్తు ల సంస్మరనార్థం, పథకాల ప్రచారం కై ఇలా నాణేలను విడుదల
చేస్తు ంది. వీటిని స్మారక నాణేలంటారు.
~ ఇలా మొదటి సారిగా ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రు మరణానంతరం 1964 లో విడుదల చేసింది కేంద్ర
ప్రభుత్వం. ఇలా ఇప్పటి వరకు 150 నాణేలు వచ్చాయి.
~ అయితే నూతన పార్ల మెంట్ ప్రా రంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ₹. 75 స్మారక నాణెం విడుదల
చేశారు. నాణెం కు ఓవైపు మూడు సింహాలు వాటి కింద భారత్ అని దేవనాగరి లిపిలో भारत అని, India అని
ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది. నాణెం మరోవైపు పార్ల మెంట్ భవనం దాని కింద ముద్రించిన సంవత్సరం ఉంటుంది.

➢ రాజదండం (సెంగోల్)
~ బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడికి గుర్తు గా లార్డ్ మౌంట్ బాటెన్ నుండి జవహార్ లాల్ నెహ్రూ అందుకున్న
రాజదండంను లోక్ సభలో ప్రతిష్ఠించారు.
~ అధికార మార్పిడి క్రతువు పూర్తి చేయదానికి ఎలాంటి సాంస్కృతిక విధానాన్ని అనుసరించాలంటూ బ్రిటిష్
వైస్రా య్ లార్డ్ మౌంట్ బాటన్ తొలుత నెహ్రూ ను అడగగా ఈ క్రమంలో చక్రవర్తు ల రాజగోపాల చారి (రాజాజీ)కి
క్రతువు నిర్వహణ విధాన ఎంపిక భాధ్యతలు అప్పగించారు.
~ అధికార మార్పిడి కోసం రాజదండం (సెంగోల్) తయారీకి తమిళనాడులో తిరువత్తు రై ఆశ్రమాన్ని సంప్రదించగా దీని
తయారీకి అంగీకరించిన మఠాధిపతులు చెన్నై లోని స్వర్ణ కారుని చేత దాన్ని సిద్ధం చేయించారు..

➢ విశేషాలు
~ లోక్ సభా ఛాంబర్ జాతీయ పక్షి నెమలి మాదిరిగా, రాజ్యసభ ఛాంబర్ జాతీయ పువ్వు కమలం మాదిరిగా
ఉండేలా దీని నిర్మించారు.
~ఈ నూతన పార్ల మెంట్ భవనాన్ని Central Vista Redevelopment Project లో భాగంగా నిర్మించారు.

❖ ఆంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన చైనా జాతి పౌర వ్యోమగామి


~ గుయ్ పంచాయో అనే వ్యక్తి చైనా తొలి పౌర వ్యోమగామిగా గుర్తింపు పొ ందాడు.
~ భూమికి 400 కి.మీ ఎత్తు లోనే చైనా అంతరిక్ష కేంద్రా నికి వెళ్లే యాత్రలో భాగంగా చైనా ముగ్గు రు వ్యోమగాము లను
పంపించింది. వీరిలో దేశ తొలి పౌర వ్యోమగామి కూడా ఉన్నారు

వార్త ల్లో ప్రదేశాలు :-

❖ భూ గర్భంలో శాతవాహనుల కాలంనాటి ఇటుక గోడల నిర్మాణాలు గుర్తింపు


~ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గజగిరి గుట్ట దిగువన మట్టి దిబ్బల కింద శాతవాహనుల కాలం నాటి
ఇటుక గోడల నిర్మాణాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధ కుడు రత్నాకర్ రెడ్డి తెలిపారు.
~ ఉపరితలంలో బౌద్ధ స్థూ ప నిర్మాణానికి సంబంధించిన శిలలు, సున్నపు రాయి, మట్టితో చేసిన టైల్స్,
రంగురంగుల రాతి పూసలు, దంతపు పూసలు లభించినట్లు ఆయన తెలిపారు.

❖ తొండమనాడులో 'పాండ్య' శాసనం గుర్తింపు


~ శ్రీ కాళహస్తి మండలం తొండమనాడులో శివాలయాల వద్ద 11వ శతాబ్ద ంలోని పాండ్య వంశ సుందర పాండ్య రాజు
వేయించిన శాసనం లభించినట్లు RDO రామారావు తెలిపారు.

❖ ప్రపంచంలోనే అతి పెద్ద 'హాట్ పాట్' రెస్టా రెంట్


~ చైనాలోని చాంగ్ క్వింగ్ పట్ట ణ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద 'హాట్ పాట్' రెస్టా రెంట్ ఉంది. హాట్ పాట్ అంటే
కొందరు సమూహం ఏర్పడి, టేబుల్ మధ్య పాత్ర పెట్టి ఏదైన వంటకం వండుకుంటారు.
~ కొండ ప్రా ంతంలో ఉన్న ఈ రెస్టా రెంట్ పేరు పిపా యువాన్. 3,300 చ. అడుగుల విస్తీర్ణంలో ఇది అతిపెద్ద హాట్
పాట్ రెస్టా రెంట్ గా గిన్నెస్ బుక్ లో చోటు సంపాదించింది.

Tap on Instagram , Telegram To follow


12
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

❖ నిర్మల్ లో నాట్య శివుని ప్రతిమ గుర్తింపు


~ నిర్మల్ జిల్లా కదిలే పాపహరేశ్వర శివాలయం ప్రా ంగణంలో 11 వ శతాబ్దా నికి చెందిన నాట్య శివుని విగ్రహాన్ని
గుర్తించినట్లు చరితక
్ర ారుడు తుమ్మల దేవ్ రావ్ తెలిపారు.
~ కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో అరుదుగా శివుని నాట్య విగ్రహాలు ఉంటాయనీ ఆయన
పేర్కొన్నారు. లభ్యమైన ఈ విగ్రహం నాట్య భంగిమలో ఉంది.

❖ 100 గంటల్లో బం కి.మీ. రహదారి నిర్మాణంతో రికార్డు


~ కేవలం 100 గంటల్లో నే ఉత్త ర ప్రదేశ్లో ని గాజియాబాద్ - ఆలీగడ్ ఎక్సప్రెస్ హైవే నిర్మాణం (100 కి.మీ పొ డవు)
రికార్డ్ సృష్టించినట్లు జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ అధికారికంగా ప్రకటించింది.
~ ఈ రహదారి నిర్మాణంలో వినూత్నంగా గ్రేన్ టెక్నాలజీని వినియోగించి, దాదాపు 90% మిల్లింగ్ మెటీరియల్
ఉపయోగించినట్లు తెలిపారు.

❖ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్


~ జపాన్ కి చెందిన ప్రముఖ ఐస్ క్రిం బ్రా ండ్ సెలాటో అత్యంత అరుదుగా దొ రికే పదార్ధా లు కలిపి చేసిన ఒక ఐస్ క్రీం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సృష్టించింది.
~ దీన్ని 8,73,400 జపనీస్ యెన్ (భారత కరెన్సీలో దాదాపు 5.2 లక్షలు) గా విక్రయించింది. దీంతోప్రపంచంలో
అత్యంత ఖరీదైన ఐస్ క్రీం గా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో నిలిచింది.

❖ దిల్లీ లో 2,500 ఏళ్ళ నాటి అవశేషాలు గుర్తింపు


~ దేశ రాజధాని దిల్లీ లోనీ పురాన ఖిల్ల లో భారత ప్రరావస్తు శాఖ (ASI - Archeology Survey of India)
ఆధ్వర్యంలో చేపట్టిన తవ్వకాల్లో మౌర్యుల కాలానికి ముందు తర్వాత 9 సాంస్కృతిక తరాలకు చెందిన ఆనవాళ్ళు
లభ్యమైనట్లు కేంద్ర సాంస్కతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ స్థ లంను ఇంద్రపస
్ర ్థ స్థలంగా గుర్తించినట్లు
ఆయన తెలిపారు.
~ మౌర్యులు, శుంగులు, కుషాణులు, గుప్తు లు, గుప్త ల తర్వాత, రాజ్ పుత్ లు, సుల్తా నులు, మొగలుల కాలం
వరకు మొత్త ం 9 రకాల ఆనవాళ్ళు లభించాయన్నారు.

సదస్సులు - సమావేశాలు :-

❖ విదేశాంగ మంత్రు ల సదస్సు


~ భారత అధ్యక్షతన జరిగిన SCO విదేశాంగ సదస్సులో పాల్గొ న్న భారత విదేశీ వ్యవహరాల మంత్రి S జైశంకర్
ఉగ్రవాద పరిశమ్ర కు పాక్ అధికార ప్రతినిధి అన్నారు.
~ ఈ సదస్సుకు రష్యా, చైనా, పాకిస్థా న్ విదేశాంగ మంత్రు లు సెర్గీ లవ్రో వ్, చిన్ గాంగ్, బిలావల్ భుట్టో సహా సభ్య
దేశాల మంత్రు లు పాల్గొ న్నారు.
~ ఈ SCO సమావేశానికి భారత్ ఆతిధ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

❖ మధ్య ఆసియా దేశాల నేతలతో జిన్ పింగ్ సమావేశం


~ G7 సదస్సు ప్రా రంభమైన నేపధ్యంలో చైనా తమ దేశంలోని షియాన్ నగరంలో మధ్య ఆసియ దేశాలతో ప్రత్యేక
సదస్సును ఏర్పాటు చేసింది.
~ కజికిస్తా న్, కిర్గిజ్ స్థా న్, తజికిస్థా న్, తుర్క్ మెనిస్థా న్, ఉజ్బెకిస్థా న్ నేతలతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
సమావేశమయ్యారు.

❖ ఉక్రెయిన్ కు మద్ద తిస్తు న్న G-7 దేశాలు

Tap on Instagram , Telegram To follow


13
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ జపాన్ లోని హిరోషిమ వేదికగా G-7 శిఖరాగ్ర సదస్సు ప్రా రంభమైంది. తొలి రోజు అంతర్గ త చర్చల అనంతరం
కూటమి సభ్య దేశాలు ఉక్రెయిన్ కు తమ సంపూర్ణ మద్ద తును ప్రకటించాయి.
~ రష్యాకు ఆయుధాలు, ఇతర మద్ద తు ఇవ్వడం ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎరుర్కోవల్సి వస్తు ందనీ
G-7 దేశాలు ఇతర దేశాలను కోరాయి.

❖ Quad శిఖరాగ్ర సదస్సు


~ జపాన్ లోని హిరోషిమా నగరంలో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొ న్న మోదీ ప్రపంచ వాణిజ్యం, అభివృద్ధి,
నవకల్పనకు ఇండో పసిఫిక్ ప్రా ంతం ఇంజిన్ వంటిదనీ పేర్కొన్నారు.
~ ఈ మేరకు రష్యా ఉక్రేయిన్ యుద్ధ ం నేపథ్యంలో యుద్ధ ంతో సమస్యలు పరిష్కారం కావని, దౌత్య పరమైన
చర్చలను ప్రా రంభించాలని రష్యా - ఉక్రెయిన్ కు క్వాడ్ శిఖరాగ సదస్సు పిలుపు నిచ్చింది.
~ ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని పుమియో కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని
అల్బనీస్, భారత ప్రధాని మోదీలు చాలన్నారు.

❖ త్వరలో పర్యాటక పాలసీ


~ కేంద్ర ప్రభుత్వం త్వరలో జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటించనుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జమ్ము
కాశ్మీర్ లోని శ్రీనగర్ లో 3 రోజుల పాటు జరుగుతున్న G 20 సమావేశాల్లో 'ఆర్థిక వృద్ది సాంస్కృతిక పరిరక్షణ కోసం
సినిమా పరిరక్షణ' అనే ఇతివృత్త ం పై మాట్లా డారు.
~ పర్యాటక రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు ఆహ్వానిస్తు న్నామని, పర్యాటక అభివృద్ధిలో దేశంలోని
అన్ని రాష్ట్రా లతో పాటు G 20 దేశాలను భాగస్వాములను చేస్తు న్నామని పేర్కొన్నారు.

❖ 76 వ ప్రపంచ ఆరోగ్య సమావేశం


~ జెనీవాలో జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో WHO చీఫ్ టెడ్రో స్ అధనోం కరోనా కంటే ప్రా ణాంతక
మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచదేశాలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కోవిడ్ -19
మహమ్మరి కథ ముగిసిపో యినట్లు కాదు. వ్యాధి వ్యాపించేందుకు కారణమయ్యే మరో వేరియంట్ రావచ్చన్నారు.

❖ ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన


~ సిడ్నీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథో ని ఆల్బనీస్ తో వివిధ అవగాహనా
ఒప్పందాలపై చర్చలు జరిపారు. పునరుత్పాదక రంగంలో భారీ అవకాశాలను సృష్టించే గ్రీన్ హైడ్రో జన్ కార్యదళం పై
విధివిధానాల రూపకల్పనకు గానూ ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
~ బెంగళూరులో త్వరలో తమ దేశ కౌన్సులేట్ ప్రా రంభించనున్నట్లు ఆల్బనీస్ తెలిపారు.

❖ కాంబో డియా రాజుతో ప్రధాని మోదీ సమావేశం


~ భారత పర్యటనలో ఉన్న కాంబో డియా రాజు నరోదమ్ శిహమోని తో ప్రధాని మోదీ, ఉపరాష్ట ప ్ర తి జగదీప్ ధన్ ఖడ్
లు రాష్ట ప
్ర తి భవన్ లో సమావేశమయ్యారు.
~ రక్షణ, పార్ల మెంటరీ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య సహకరించుకునే అంశం పై వారు చర్చించారు.

నివేదికలు - సర్వేలు :-

❖ ''Internet in India - 2022" నివేదిక


~ AIMAI, కాంటార్ సంస్థ లు సంయుక్త ంగా రూపొ ందించిన నివేదిక 'Internet in India 2022' లో భారత
జనాభాలో Active Internet Users సంఖ్య తొలిసారిగా 50 % దాటిందని పేర్కొంది.
~ 2022 నాటికి దేశ జనాభాలో 75.9 కోట్ల మంది (నగదాలు, గ్రా మాలు) నెలలో కనీసం ఒక్క సారైనా ఇంటర్నెట్
వాడుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది.

Tap on Instagram , Telegram To follow


14
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

❖ పండ్లు , కూరగాయల ఉత్పత్తి లో AP కి 5వ స్థా నం


~ కేంద్ర గణాంకాల శాఖ తాజా గా విడుదల చేసిన నివేదిక ప్రకారం పండ్లు , కూరగాయం ఉత్పత్తి లో ఆంధ్రపద్ర ేశ్
దేశంలో 5వ స్థా నంలో నిలిచింది. ఈ పదేళ్ళ కాలంలో AP రాష్ట ం్ర 7 నుంచి 5వ స్థా నానికి ఎగబాకింది.
~ ఈ విషయంలో మొదటి స్థా నంలో పశ్చిమ బెంగాల్ ఉండగా ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్త రప్రదేశ్, మహారాష్ట్రా లు
AP కంటే ముందు ఉన్నాయి.

❖ తెలంగాణలో వరి విలువు రెట్టింపు


~ కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం ప్రతీ యేటా
పెరుగుతుంది. పుష్కాల వర్షా లు, సాగు నీటి లభ్యత కారణంగా రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు.
తెలంగాణలో ఉత్పత్త వుతున్న వరి విలువ, పదేళ్లలో రెట్టింపయింది. ఇదే సమయంలో తెలంగాణలో పండ్లు ,
కూరగాయల ఉత్పత్తి 46% తగ్గిపో యింది.

❖ స్వలింగ వివాహాలు ప్రకృతి విరుద్ధ ం


~ మహారాష్ట ల ్ర ోని పుణేకు చెందిన 'దృష్టి స్త్రీ అధ్యయన్ ప్రభోదన కేంద్ర' ఆధ్యయనం స్వలింగ వివాహాలు ప్రకృతి
విరుద్ధ మని, ఈ తరహా పెళ్లి ళ్ళను చట్ట బద్ద ం చేయడం భారతీయ సమాజంలో అరాచకానికి దారి తీస్తు ందని తెలిపింది.

❖ తెలంగాణ గ్రా మీణ ప్రా ంతాల్లో 100% ఇళ్ళకు త్రా గు నీరు


~ కేంద్ర జల్ శక్తి శాఖ, తెలంగాణ ప్రభుత్వం గ్రా మీణ ప్రా ంతాల్లో 100% ఇళ్ళకు కులాయి ద్వారా నీటి సౌకర్యం
కల్పించిందని తెలిపింది.
~ ఇప్పటి వరకు తెలంగాణతో పాటు గోవా, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ దయ్యు,
హర్యానా, గుజరాత్, పుదుచ్చేరి,పంజాబ్ లు గ్రా మీణ ప్రా ంతాల్లో 100% ఇళ్ళకు కుళాయి నీటి సౌకర్యం కల్పించి తొలి
8 స్థా నాల్లో నిలిచినట్లు పేర్కొంది.

❖ బ్యాంకుల్లో డిపాజిట్లు ₹. 6.83 లక్షల కోట్లు


~ గత ఆర్థిక సంవత్సరం (2022-23) ముగింపు నాటికి అన్ని బ్యాంకుల్లో కలిపి ఉన్న డిపాజిట్ల ₹. 6.83 లక్షల
కోట్లు గా ఉన్నట్లు , రాష్ట ్ర స్థా యి బ్యాంకర్ల సమితి (SLBC - State Level Bankers Committee) తెల్పింది.
~ ఇది అంతకు ముందు ఏడాది (2021-22) కంటే ₹. 50,481 కోట్లు ఆధనం.

❖ అత్యంత విలువైన భారత బ్రా ండ్ TCS


~ ఇంటర్ బ్రా ండ్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం అత్యంత విలువైన భారత బ్రా ండ్ గా TCS - TATA
Consultancy Services నిలిచింది. అత్యుత్త మ 50 బ్రా ండ్ల తో రూపొ ందించిన ఈ నివేదికలో Reliance
Industries, Infosys కంపెనీలు వరుసగా రెండు, మూడు స్థా నాల్లో నిలిచాయి.

క్రీడలు :-
❖ టెస్ట్ క్రికెట్ లో భారత్ మొదటి స్థా నం
~ ICC ప్రకటించిన వార్షిక ర్యాంకింగ్స్ జాబితాలో టెస్ట్ క్రికెట్లో టీమిండియా మళ్లి నెంబర్ 1 గా నిలిచింది. ఆస్ట్రేలియాను
వెనక్కి నెట్టి మరోసారి ఆగ్రస్థా నం కైవసం చేసుకుంది.
~ 121 రేటింగ్ పాయింట్ల తో భారత్ మొదటి స్థా నంలో ఉండగా రెండో స్థా నంలో ఆసీస్ (116) , మూడో స్థా నంలో
ఇంగ్లా ండ్ (114)లు నిలిచాయి.

❖ ఆర్చరీ ఆసియా కప్ లో భారత్ కు 14 కప్ లు


~ ఆసియా కప్ - ప్రపంచ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ కాంపౌండ్ విభాగంలో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

Tap on Instagram , Telegram To follow


15
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ మహిళల టీమ్ ఫైనల్లో పర్ణీత్ కౌర్, రాగిణి మాక్రో , ప్రగతిలతో కూడిన జట్టు 232 - 223 తేడాతో కజికిస్తా న్ ను
ఓడించింది.

❖ వన్డేల్లో పాకిస్థా న్ తొలిసారిగా నంబర్ వన్


~ పాకిస్థా న్ క్రికెట్ జట్టు తొలిసారిగా ICC వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థా నం సాధించింది. న్యూజిలాండ్ తో అయిదు వన్డే
సిరీస్ లో వరుసగా నాలుగో మ్యాచ్ లోను విజయం సాధించిన ఆ జట్టు ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి అగ్రస్థా నం
సాధించింది. ఇక భారత్ 3వ స్థా నంలో ఉంది.
~ 2005 లో ICC ర్యాంకింగ్స్ మొదలు పెట్టా క పాక్ నెంబర్ వన్ కావడం ఇదే తొలిసారి.

❖ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో బింద్యారాణికి రజతం


~ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో 55 కేజీ ల విభాగంలో బింద్యా రాణి రజతం సాధించింది. స్నాచ్ లో
83 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ లో 111 కేజీలు మొత్త ంగా 194 కేజీలు మోసి రెండో స్థా నంలో నిలిచింది.
~ బింధ్యా రాణి క్లీన్ అండ్ జర్క్ లోను రజతం గెలిచింది. కానీ ఆ పథకాలు ఒలంపికేతర విభాగంలోకి వస్తా యి.

❖ ఆసియా వెయిట్ రిఫ్టింగ్ ఛాంపియన్షిపలో వైరేమికి రజతం


~ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది.
~ 67 kgలో (ఒలంపికేతర విభాగం) జెలేమీ లాల్ రినుంగ రజతం సాధించాడు.
~ క్లీన్ అండ్ జర్క్ లో చేసిన ఆరు ప్రయత్నాల్లో భారత లిఫ్ట్తర్ కేవలం రెండింటిలోనే విజయవంతం కావడం
గమనార్ధణం.

❖ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో అజిత్ కు అగ్రస్థా నం


~ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గ్రూ ప్ - B లో భారత లిఫ్ట ర్ అజిత్ నారాయణ ఆగ్రస్థా నంలో
నిలిచాడు. 73 కేజీల కేటగిరీలో స్నాచ్ లో 139 Kgలు, క్లీన్ అండ్ జర్క్ లో 168 Kgలు లిఫ్ట్ చేసిన అజిత్ మొత్త ం
మీద 307 kgలతో నంబర్ వన్ స్థా నం సాధించాడు.
~ ఇదే విభాగంలో మరో భారత లిఫ్ట ర్ అచింతా షూలి రెండో స్థా నంలో నిలిచాడు.

❖ మెస్సీ, ఫ్రెజర్ లకు లారెస్ క్లో బల్ అవార్డు లు


~ అర్జెంటినా ఫుట్ బాల్ కెప్టెన్ లియోనాల్ మెస్సీ, జమైకా స్ప్రింటర్ షెల్లి అన్ ఫ్రెజర్ ప్రైస్ ఆయా విభాగాల్లో
ప్రతిష్టా త్మక లారెస్ గ్లో బల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లను గెలుచుకున్నారు.
~ పురుషుల విభాగంలోనే గాక అర్జెంటినా ఫుట్ బాల్ జట్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తో కలిపి మెస్సీ రెండు
అవార్డు లు అందుకున్నారు.
~ అలాగే ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియన్ ఎరిక్సన్ కమ్ బాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను అందుకున్నారు.

❖ భారత 82వ గ్రౌ ండ్ మాస్ట ర్ ప్రణీత


~ నల్గొ ండ జిల్లా కు చెందిన ఉప్పుల ప్రణీత్ ఇప్పటికే మూడు GM నార్మ్ లు సాధించి తాజాగా బాకు ఓపెన్ ఎనిమిదో
రౌండ్లో టాప్ సీడ్ హాన్స్ నీమన్ (అమెరికా)కు షాకిచ్చి 2500.5 ప్రత్యక్ష రేటింగ్ ను చేరుకున్నాడు. గ్రా ండ్ మాస్ట ర్
కావాలంటే మూడు GM నార్మ్ లతో పాటు 2500 రేటింగ్ ఉండాలి.
~ ఆ అర్హత ప్రమాణాలను సాధించిన అతను GM గా ఎదిగాడు.

❖ ఫిఫా లోగో ఆవిష్కరణ


~ అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్త ంగా ఆతిధ్యమిచ్చే 2026 ప్రపంచకప్ లోగోను ఫిషా చీఫ్ ఇన్ ఫాంటినో లాస్
ఏంజెల్స్ లో ఆవిష్కరించారు.
~ టోర్నిలో ఇప్పటి వరకు 32 జట్లు పాల్గొ ంటుండగా, వచ్చే వరల్డ్ కప్ నుంచి 48 జట్ల కి పెంచారు.

Tap on Instagram , Telegram To follow


16
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

❖ చరిత్ర సృష్టించిన భారత స్టా ర్ నీరజ్ చోప్రా


~ ప్రపంచ జావెలిన్ లో అద్భుత విజయాలు సాధిస్తు న్న భారత స్టా ర్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సాధించాడు.
జావెలిన్ త్రో లో నంబర్ వన్ ర్యాంకు సాధించిన తొలి భారతీయుడిగా ఈ ఒలంపిక్ ఛాంపియన్ చరిత్ర సృష్టించాడు.
~ ట్రా క్ అండ్ ఫీల్డ్ లో నంబర్ వన్ అయిన తొలి భారత అథ్లెట్ గా నీరజ్ నిలిచాడు.
~ గత సీజన్లో డైమండ్ లీగ్ ఫైనల్స్ విజేతగా నిలిచిన నీరజ్ ఈ ఏడాది దో హాలో జరిగిన డైమండ్ లీగ్ తొలి అంచె
టోర్నిలోనూ టైటిల్ సొ ంతం చేసుకున్నాడు.

❖ IPL - 16 ట్రో ఫీ విజేతగా CSK


~ IPL - 16 ట్రో ఫీ విజేత గా CSK నిలిచింది. అత్యంత హో రాహో రీగా సాగి ఆఖరి బంతికి ఫలితం తేలిన మ్యాచ్ లో
చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
~ IPL లలో ధో ని 250 మ్యాచ్లు ఆడి ఇన్ని మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా నిలిచాడు
~ ధో ని తర్వాతి స్థా నంలో రోహిత్ శర్మ (243 మ్యాచ్లు ) ఉన్నాడు.
~ ఈ సీజన్లో 1124 సిక్సర్ల తో IPL - 16 రికార్డ్ సృష్టించింది.
~ అత్యధిక పరుగులతో Orange Cap అందుకున్న గిల్ ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. ~
74 మ్యాచుల్లో 200 అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదైన సందర్భాలు 37. IPL లో అత్యధిక సార్లు ఈ ఘనత
నమోదైంది ఈ సారే.
~ అత్యధిక వికెట్లు తీసి Purple Cap ను మోహమ్మద్ షమీ (28 వికెట్లు - 17 మ్యుచ్లు ) గెలుచుకున్నాడు.

➢ ప్రైజ్ మనీ వివరాలు


1. విజేత జట్టు కు. - ₹. 20 కోట్లు (CSK)
2. రన్నరప్ జట్టు కు. - ₹. 13 కోట్లు (GT)
3. మూడో స్థా నం. - ₹. 7 కోట్లు (MI)
4. నాలుగో స్థా నం - ₹. 6 కోట్ల 50 లక్షలు (LSG)
~ మొత్త ం - 46 కోట్ల 50 లక్షలు.
~ IPL చరితల ్ర ో చెన్నై ట్రో ఫీని గెలవడం ఇది 5వ సారి
~ IPL 16 లో శుభమన్ గిల్ (GT) Orange Cap తో పాటు మరో 3 అవార్డు లు అందుకున్నాడు.
1. Game Changer అవార్డు .
2. టోర్నిలో విలువైన ఆటగాడు (Valuable Player in Tourney).
3. అత్యధిక ఫో ర్ల పురస్కారం కూడా అందుకున్నాడు.
~ Emerging player (వర్ధమాన ఆటగాడు). - యశస్వీ జైస్వాల్ (RR)
~ Fair Play Award (ఫెయిర్ ప్లే అవార్డ్). . - DC ( Dethi capitals)

దినోత్సవాలు :-

❖ ప్రపంచ మీడియా స్వేచ్ఛా దినోత్సవం 2023


~ మే 03, 2023 న ప్రపంచ మీడియా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా Reporters without Borders అనే గ్లో బల్
మీడియా వాచ్ డాగ్ ప్రచురించిన సూచీలో మీడియా స్వేచ్ఛలో భారత్ మరింత దిగువకు పడిపో యింది. గతేడాది
150వ స్థా నంలో ఉన్న భారత్ ఈ ఏడాది 161 వ స్థా నానికి పరిమితమైంది.
~ Reporters without Borders అనే ఈ గ్లో బల్ మీడియా ప్రతి సంవత్సరం ప్రపంచ మీడియా దినోత్సవం నాడు
ఈ రిపో ర్ట్ ప్రచురిస్తు ంది.

❖ 25వ జాతీయ సాంకేతిక దినోత్సవం


~ పో ఖ్రా న్ లో 1998 మే 11 న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ ఆధ్వర్యంలో జరిగిన అణుపరీక్షలు భారత
దేశం సత్తా చాటాయి. అప్పటి నుండి మే 11 ను మనం సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంతున్నాము.

Tap on Instagram , Telegram To follow


17
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ ఈ సందర్భంగా లేజర్ ఇంటర్ ఫెరామీటర్ గ్రా విటేషనల్ వేవ్ అబ్జ ర్వేటరీ - ఇండియా (LIGO - India) తో పాటు
మరికొన్ని సంస్థ లకు శంకుస్థా పన చేశారు.
~ దేశ ఫిజన్ (Fission) మోలిబ్డేనం - 99 ఉత్పత్తి కేంద్రం, విశాఖ పట్నంలో ఉన్న హో మీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి -
రీసెర్చీ సెంటర్ లను జాతికి అంకితం చేశారు.

❖ తెలుగు వారసత్వ దినంగా NTR జయతి


~ మే 28 న ఉమ్మడి ఆంద్రపద ్ర ేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు నందమూరి తారక రామారావు జయంతి
సందర్భంగా అమెరికాలోని మిల్ పిటస్, శాంటాక్లా రా, సన్నీవ్యాలే నగరాలు తెలుగు వారసత్వ దినంగా ప్రకటించాయి.
~ సిలికాన్ వ్యాలీలో జరిగిన NTR శత జయంత్యుత్సవాల్లో ఆ నగరాల మేయర్లు ఈ ప్రకటన చేసినట్లు భారత
కాన్సుల్ జనరల్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.

❖ ప్రపంచ పొ గాకు వ్యతిరేక దినోత్సవం - 2023


~ ప్రపంచ పొ గాకు వ్యతిరేక దినోత్సవం మే 31 ను పురస్కరించుకోని సిగరెట్లు , ఇతర పొ గాకు ఉత్పత్తు ల చట్ట ం -
2004 లో నిబంధనలు సడలిస్తూ కేంద్రం ఉత్త ర్వులు జారీ చేసింది.
~ ఈ నిబంధనల ప్రకారం TV, థియేటర్ల లో మాదిరిగానే OTT ల్లో నూ పొ గాకు సంబంధిత హెచ్చరికలను కనీసం 30
సెకన్ల పాటూ ప్రకటన ప్రదర్శించాలని తెలిపింది. ఇలాంటి మర్చి చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది.

సైన్స్ & టెక్నాలజీ :-

❖ పర్యావరణ హితంగా హరిత హైడ్రో జన్ ఉత్పత్తి


~ గువాహతిలోని IIT శాస్త వ ్ర ేత్తలు హరిత హైడ్రో జన్ ఇంధనాన్ని పర్యావరణహిత పద్ధ తిలో ఉత్పత్తి చేసే ఉత్ప్రేరకం
కనుగొన్నారు. ఈ ప్రక్రియలో ఫార్మిక్ ఆమ్లం కూడా ఉత్పత్తి కావడం విశేషం.
~ ఈ పద్ధ తికి అధిక ఉష్ణో గ్రత, అధిక పీడనం అవసరం లేదని, కార్బన్ మోనాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు
విడుదల కావని పేర్కొన్నారు.

❖ సమీ క్రయోజెనిక్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో


~ తమిళనాడులోని మహేంద్రగిరి ఇస్రో ప్రొ పల్ష న్ కాంప్లెక్స్ (IPRC) లో 2000 కిలో న్యుటన్ల సామర్థ్యమున్న సెమీ
క్రయోజెనిక్ ఇంజిన్ ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.
~ తన వాహకనౌకలను భవిష్యతులో మరింత శక్తిమంతంగా మార్చుకునే ప్రనాళికలో భాగంగా ఇస్రో ఈ ప్రయోగం
చేపట్టింది.

❖ యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం


~ అధునాతన గైడెడ్ మిసైల్ డిస్ట్రా యర్ యుద్ధ నౌక INS మోర్ముగావ్ నుంచి సూపర్ సో నిక్ వేగంతో దూసుక్కెళ్లే
బ్రహ్మొస్ క్రూ జ్ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది.
~ భారత్ రష్యా సంయుక్త ంగా రూపొ ందించిన ఈ క్షిపణులను జలాంతర్గా ములు, యుద్ధ నౌకలు, విమానాలు, నేల
నుంచి ప్రయోగించే వీలుందే

❖ 'INS కోల్ కత్తా ' పై తొలిసారి MH-60 R హెలికాప్ట ర్ ల్యాండింగ్ విజయవంతం


~ అమెరికా తయారు చేసిన MH -60 R హెలికాస్ట ర్ జలాంతర్గా ముల పై దాడి చేయడంతో పాటు, నిఘా, యాంట్
షిప్పింగ్, పరిశోధన, సహాయ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే ఈ హెలికాప్ట ర్ స్వదేశీ పరిజ్ఞా నంతో తయారైన
యుద్ద నౌక INS కోల్ కతా పై తొలిసారి విజయవంతంగా ల్యాండ్ అయింది.

❖ MR. SAM పరీక్ష విజయవంతం

Tap on Instagram , Telegram To follow


18
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

~ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేధించే మధ్యశ్రేణి క్షిపని (MR SAM - Mid Range Surface to
Air Missile) ను భారత నావికా దళం INS మోర్ముగావ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది.
~ సముద్ర ఉపరితలానికి చేరువగా వెళ్తు న్న ఒక లక్ష్యాన్ని ఇది ఛేదించింది. రాడార్ల నుండి తప్పించుకున్న
క్షిపణులను సైతం ఇది నేల కూల్చగలదు.

❖ GSLV - F12 ప్రయోగం విజయవంతం


~ తిరుపతి జిల్లా సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ISRO GSLV F12 అనే రాకెట్ ద్వారా NVS-01
ఉపగ్రహన్ని ప్రయోగించింది.
~ వైమానిక సేవలు, నావిగేషన్, వ్యవసాయం, సర్వేయింగ్, అత్యవసర సేవలు, సముద్ర చేపల పెంపకం మొదలైన
రంగాలకు ఈ ఉపగ్రహం నిర్దిష్టమైన సమాచారం 12 ఏళ్ళ పాటు అందించనుంది.

మరణాలు :-

❖ ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త అరుణ్ గాంధీ మరణం


~ ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త , మహాత్మా గాంధీ మనమడు అరుణ్ గాంధీ మహారాష్ట ల ్ర ోనీ కొల్హా పూర్ లో మే
02 న కన్నుమూసినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు.
~ 1934 ఏప్రిల్ 14న జన్మించిన (దక్షిణాఫ్రికా) ఈయన ఒక రచయిత, సామాజిక కార్యకర్త వృత్తి పరంగా Times of
India లో జర్నలిస్ట్ గా 30 ఎళ్ళు సేవలందించారు.
~ "The gift of Younger", "Other lessons from my Grandfather Mahatma Gandhi" అనే పుస్త కాలు
రాశారు.

❖ సీనియర్ నటుడు శరత్ బాబు మరణం


~ తెలుగు, తమిళం, కన్నడ సహా మరికొన్ని భాషల్లో ని చిత్రా ల్లో హీరోగా, విలన్ గా, ఇతర పాత్రల్లో నటించిన
సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. ఆయన అసలు పేరు సత్యంబాలు
దీక్షీతులు.
~ 'రామరాజ్యం' చిత్రం ద్వారా తెరంగేటం్ర చేసిన ఆయన 250 కి పై సినిమాల్లో నటించారు. పలు TV షో ల్లో నూ,
ETVలో ప్రసారమైన ధారావాహిక 'అంతరంగాలు'లో ఆయన నటించారు.

రాష్ట్రీయం - తెలంగాణ :-

❖ తెలంగాణ సచివాలయానికి గేట్లైన్ రేటింగ్


~ తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డా. బి. ఆర్. అంబేడ్కర్ సచివాలయానికి లభించిన గోల్డె న్
రేటింగ్ పురస్కారం, ధ్రు వ పత్రా న్ని నూతన సచివాలయంలో రాష్ట ్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల
ప్రశాంత్ రెడ్డికి భారతీయ హరిత భవన మండలి (IGBC - Indian Green Building Council) ప్రతినిధుల
బృందం అందింది.
~ దేశంలోనే గోల్డె నే రేటింగ్ పొ ందిన తొలి సచివాలయం కావడం విశేషం.

❖ తెలంగాణ CM ప్రధాన సలహాదారుగా సో మేష్ కుమార్


~ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) సో మేష్ కుమార్ ను తెలంగాణ CM ప్రధాన సలహాదారుగా
క్యాబినేట్ హో దాలో నియమిస్తూ CM KCR ఆదేశాల మేరకు CS శాంతికుమారి ఉత్త ర్వులు జారీ చేశారు.
~ తెలంగాణకు CS గా 2019 డిసెంబర్ 31 నుండి మూడేళ్ళు సేవలందించిన ఆయన AP కి బదిలీ అయ్యారు. ~
AP కి బదిలీ అయిన కొన్ని రోజులకే స్వచ్ఛంద పదవీ విరమణకు (VRS) దరఖాస్తు చేసుకోగా కేంద్రం
ఆమోదించింది.
~ దీంతో విశ్రా ంత IAS గా ఉన్న ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం ఈ పదవిలో నియమించింది.

Tap on Instagram , Telegram To follow


19
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

❖ తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణకు రెండు కొత్త సంస్థ లు


~ తెలంగాణ పో లిస్ వ్యవస్థ లో మరో రెండు సంస్థ లు ఆవిర్భవించాయి.
I. TSNAB - Telangana State Anti Narcotics Bureau.
II. TSCAB - Telangana State Cyber Security Bureau.
~ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని పో లిస్ కమాండ్ కంట్రో ల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ బ్యూరోలను రాష్ట ్ర హో ం
మంత్రి మహమూద్ అలీ, అబ్కారి శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ లు ప్రా రంభించారు.
~ వీటిలో 600 మంది సిబ్బంది ఉంటారు.

★ TSNAB
~ హైదరాబాద్ కమీషనర్ CV ఆనంద్ సారథ్యంలో నలుగురు SP లు, ఒక అదనపు SP, 15 మంది DSP లు, 22
మంది ఇన్స్ పెక్టర్లు , 44 మంది SI లు, 126 మంది కానిస్టేబుల్లు , 88 మంది ఇతర సిబ్బంది ఉంటారు.
~ కమాండ్ కంట్రో ల్ కేంద్రంలో ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్
కమీషనరేట్లలో నార్కోటిక్ పో లిస్ స్టేషన్లు ఉంటాయి.

★ TSCSB
~ తెలంగాణ రాష్ట ్ర సైబర్ ఏకో సిస్టమ్ ను సురక్షితం చేసేందుకు TSCSB అందుబాటులోకి వచ్చింది.
~ సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహిస్తు న్న ఈ సంస్థ లో ఇద్ద రు SP లతో పాటు 300 మంది
సిబ్బంది ఉంటారు.
~ హైదరాబాద్ కమాండ్ కంట్రో ల్ సెంటర్ కార్యాలయంలో రాష్ట ్ర స్థా యి నోడల్ వ్యవస్థ ఉంటుంది.
~ సైబర్ క్రైమ్ బ్రా ంచిలో ఠాణా టాస్క్ ఫో ర్స్, ల్యాబ్, టెక్ సపో ర్ట్, ఇంటిలిజెన్స్, అకాడమీ, కాల్ సెంటర్, సెంట్రల్
మానిటరింగ్ అండ్ కో ఆర్డినేషన్ సెంటర్ విభాగాలుంటాయి.

రాష్ట్రీయం - ఆంధ్రపద
్ర ేశ్ :-

❖ AP హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ AV శేషసాయి


~ AP హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పదో న్నతి పై సుప్రీం కోర్టు
న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో ఆయన స్థా నంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా అవ్ శేషసాయి నీ
నియమించడానికి రాష్ట ప ్ర తి ద్రౌ పదీ ముర్ము ఆమోద ముద్ర వేయడంలో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
~ కేవలం పో లవరం ప్రా జెక్ట్ విషయంలో ఒడిషా ప్రభుత్వం సుప్రీం కోర్టు లో వేసిన పిటిషన్ కు ఆంధ్రపద
్ర ేశ్ తరుఫున
రాష్ట ్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఈయన సేవలందించారు.

❖ AP లో 3 పంచాయతీలకు జాతీయ అవార్డు లు


~ 'పచ్చదనం - పరిశుభ్రత' విభాగంలో తూ.గో. జిల్లా బిల్ల ందూరు, విజయనగరం జిల్లా జోగింపేట, నెల్లూ రు జిల్లా
కడలూరు గ్రా మ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డు లకు ఎంపికైనట్లు రాష్ట ్ర పంచాయతీ
రాజ్, గ్రా మీణాభివృద్ధి శాఖ కమీషనర్ A. సూర్యకుమారి తెలిపారు.
~ జూన్ 05 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ 3 గ్రా మ పంచాయతీల సర్పంచులు ఢిల్లీ లో జరిగే
కార్యక్రమంలో అవార్డ్ అందుకోనున్నారు.

❖ జల వనరుల సంరక్షణలో AP కి మూడో ర్యాంకు


~ జలవనరుల సంరక్షణ, నిర్వాహణలో AP రాష్ట్రా నికి మూడో ర్యాంకు దక్కిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి KS
జనహర్ రెడ్డి తెలిపారు.
~ కేంద్రం నాలుగో జాతీయ అవార్డు లు (2022 సం.) తాజాగా ప్రకటించిందని తెలిపారు.
~ ఉత్త మ రాష్ట ం్ర కేటగిరీలో అవార్డు దక్కడం ఇది రెండో సారి అని ఆయన పేర్కొన్నారు.

Tap on Instagram , Telegram To follow


20
మే కరెంట్ అఫ్ఫైర్స్ - 2023

Follow Us on Instagram and Telegram.

Tap on Instagram , Telegram To follow


21

You might also like