Professional Documents
Culture Documents
May Current Affairs 2023
May Current Affairs 2023
అంతర్జా తీయం :-
~ బ్రిటన్ దేశ చరితల ్ర ో తొలిసారిగా ముగ్గు రు వ్యక్తు ల DNA ను పంచుకుంటూ జన్మించేలా బ్రిటన్ పరిశోధకులు
చేశారు 'మైట ో కాండ్రియా దానం' అనే వినూత్న విధానాన్ని దీనికి ఉపయోగించారు. బ్రిటన్లోని మానవ ఫలదీకరణం,
పిండో త్పత్తి ప్రా ధికార సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది.
~ వంశపారపర్యంగా వచ్చే లోపాలను అధిగమించేందుకు ఇతర మార్గా లేవి లభించని సమయం ఈ సాంకేతికతను
ఉపయోగించు కునే వీలు కల్పిస్తా మని బ్రిటన్ పరిశోధకులు వివరించారు.
~మైట ో కాండ్రియా దానం విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించినట్లు 2016 లో అమెరికా ప్రకటించింది.
~ మైసూరు పాలకుడు టిప్పు సుల్తా న్ వాడిన తుపాకీ ఎగుమతి పై బ్రిటన్ నిషేదం విధించింది. భారత్- బ్రిటన్
సంబంధాలను అధ్యయనానికి ఇది కీలకమని పేర్కొంది.
~ ఫ్లింటాక్ స్పోర్టింగ్ గన్ అని పిలిచే ఈ తుపాకీని అసద్ అహ్మద్ ఖాన్ తయారు చేశాడు.
~ కాగా ఇది అప్పటి జనరల్ కార్న్ వాలిస్ కు బహుమతిగా వచ్చిందని బ్రిటన్ వర్గా ల వాదన.
~ అయితే ఇటీవలే టిప్పు సుల్తా న్ కు చెందిన కత్తి కి వేలంలో ₹.144 కోట్లు ధర పలికింది.
జాతీయం :-
~ రెండో దశలో దాదాపు 50% గ్రా మాలు ODF Plus స్థా యికి చేరాయని, ఇందులో 100% ఫలితాలు సాధించి
తెలంగాణ టాప్ లో నిలిచింది.
❖ కర్ణా టక CM సిద్ధరామయ్య
~ కర్ణా టక ఎన్నికల్లో పదేళ్ళ విరామం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధించింది.
~ అధికారంలో ఉన్న పార్టీకి రెండో సారి విజయం దక్కకుండా గత 38 ఏళ్లు గా వస్తు న్న అనవాయితీని కన్నడిగులు
మళ్ళీ పాటించారు.
~ అయితే కర్ణా టక ఎన్నికల చరితల ్ర ో కాంగ్రెస్ ఇంత భారీ మెజార్టీతో గెలుపొ ందడం (43.76% ఓట్ల మెజారిటీతో) ఇదే
తొలిసారి.
~ కర్ణా టక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా D.K. శివకుమార్ భాధ్యతలు చేపడతారని కాంగ్రెస్
అధిష్ఠా నం ఢిల్లీ లో ప్రకటించింది.
~ ఆ తర్వాత బెంగళూరులో భేటీ అయిన కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సిద్ధరామయ్యను తమ నేతగా
ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అయితే ప్రస్తు త PCC అధ్యక్షుడిగా ఉన్న DK శివకుమార్ లోక్సభ ఎన్నికలు
ముగిసేంతవరకూ కొనసాగనున్నారు.
ఆర్థిక రంగం :-
➢ ఆ అగ్రశ్రేణి 10 సంస్థ లు
01. Apple
02. Tesla
03. Amazon
04. Alphabet
05. Microsoft
06. Moderna
07. Samsung
08. Huawei
09. BYD
10. Semens
నియామకాలు :-
❖ వెస్టన్
్ర కోల్ ఫీల్డ్స్ డైరెక్టర్ పల్లె బుచ్చిరెడ్డి
~ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రా నికి చెందిన పల్లె బుచ్చి రెడ్డి (PB రెడ్డి) ప్రభుత్వ రంగ సంస్థ కోల్
ఇండియాకు అనుబంధంగా ఉన్న వెస్టన్ ్ర కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్టర్ (పర్సనల్)గా నియమితులయ్యారు.
~ వెస్టన్
్ర కోల్ ఫీల్డ్స్ లో ఉద్యోగిగా తన ప్రస్థా నాన్ని ప్రా రంభించిన ఆయన అదే సంస్థ కు డైరెక్టర్ కావడం గమనార్హం.
అవార్డ్స్ :-
➢ విజేతల వివరాలు :-
కమిటీలు - కమీషన్లు :-
~ అమెరికాలోని న్యూయార్క్ పో లీసు శాఖలో భారత సంతతి మహిళ ప్రతిమా భూల్లా ర్ మల్దొ నాడో రికార్డ్
సృష్టించారు. ఆ శాఖలో అత్యున్నత ర్యాంకు పొ ందిన దక్షిణాసియా వనితగా గుర్తింపు పొ ందారు.
~ గత నెలలో కెప్టెన్ గా పదో న్నతి పొ ందిన ఈమె క్వీన్స్ లోని దక్షిణ హిచ్ మండ్ హీల్ లోని 102 వ పో లీస్ ప్రా ంగణ
బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు.
~ 1964 నుంచి ప్రభాల్లో వివిధ సందర్భాలు, వ్యక్తు ల సంస్మరనార్థం, పథకాల ప్రచారం కై ఇలా నాణేలను విడుదల
చేస్తు ంది. వీటిని స్మారక నాణేలంటారు.
~ ఇలా మొదటి సారిగా ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రు మరణానంతరం 1964 లో విడుదల చేసింది కేంద్ర
ప్రభుత్వం. ఇలా ఇప్పటి వరకు 150 నాణేలు వచ్చాయి.
~ అయితే నూతన పార్ల మెంట్ ప్రా రంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ₹. 75 స్మారక నాణెం విడుదల
చేశారు. నాణెం కు ఓవైపు మూడు సింహాలు వాటి కింద భారత్ అని దేవనాగరి లిపిలో भारत అని, India అని
ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది. నాణెం మరోవైపు పార్ల మెంట్ భవనం దాని కింద ముద్రించిన సంవత్సరం ఉంటుంది.
➢ రాజదండం (సెంగోల్)
~ బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడికి గుర్తు గా లార్డ్ మౌంట్ బాటెన్ నుండి జవహార్ లాల్ నెహ్రూ అందుకున్న
రాజదండంను లోక్ సభలో ప్రతిష్ఠించారు.
~ అధికార మార్పిడి క్రతువు పూర్తి చేయదానికి ఎలాంటి సాంస్కృతిక విధానాన్ని అనుసరించాలంటూ బ్రిటిష్
వైస్రా య్ లార్డ్ మౌంట్ బాటన్ తొలుత నెహ్రూ ను అడగగా ఈ క్రమంలో చక్రవర్తు ల రాజగోపాల చారి (రాజాజీ)కి
క్రతువు నిర్వహణ విధాన ఎంపిక భాధ్యతలు అప్పగించారు.
~ అధికార మార్పిడి కోసం రాజదండం (సెంగోల్) తయారీకి తమిళనాడులో తిరువత్తు రై ఆశ్రమాన్ని సంప్రదించగా దీని
తయారీకి అంగీకరించిన మఠాధిపతులు చెన్నై లోని స్వర్ణ కారుని చేత దాన్ని సిద్ధం చేయించారు..
➢ విశేషాలు
~ లోక్ సభా ఛాంబర్ జాతీయ పక్షి నెమలి మాదిరిగా, రాజ్యసభ ఛాంబర్ జాతీయ పువ్వు కమలం మాదిరిగా
ఉండేలా దీని నిర్మించారు.
~ఈ నూతన పార్ల మెంట్ భవనాన్ని Central Vista Redevelopment Project లో భాగంగా నిర్మించారు.
సదస్సులు - సమావేశాలు :-
~ జపాన్ లోని హిరోషిమ వేదికగా G-7 శిఖరాగ్ర సదస్సు ప్రా రంభమైంది. తొలి రోజు అంతర్గ త చర్చల అనంతరం
కూటమి సభ్య దేశాలు ఉక్రెయిన్ కు తమ సంపూర్ణ మద్ద తును ప్రకటించాయి.
~ రష్యాకు ఆయుధాలు, ఇతర మద్ద తు ఇవ్వడం ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎరుర్కోవల్సి వస్తు ందనీ
G-7 దేశాలు ఇతర దేశాలను కోరాయి.
నివేదికలు - సర్వేలు :-
క్రీడలు :-
❖ టెస్ట్ క్రికెట్ లో భారత్ మొదటి స్థా నం
~ ICC ప్రకటించిన వార్షిక ర్యాంకింగ్స్ జాబితాలో టెస్ట్ క్రికెట్లో టీమిండియా మళ్లి నెంబర్ 1 గా నిలిచింది. ఆస్ట్రేలియాను
వెనక్కి నెట్టి మరోసారి ఆగ్రస్థా నం కైవసం చేసుకుంది.
~ 121 రేటింగ్ పాయింట్ల తో భారత్ మొదటి స్థా నంలో ఉండగా రెండో స్థా నంలో ఆసీస్ (116) , మూడో స్థా నంలో
ఇంగ్లా ండ్ (114)లు నిలిచాయి.
~ మహిళల టీమ్ ఫైనల్లో పర్ణీత్ కౌర్, రాగిణి మాక్రో , ప్రగతిలతో కూడిన జట్టు 232 - 223 తేడాతో కజికిస్తా న్ ను
ఓడించింది.
దినోత్సవాలు :-
~ ఈ సందర్భంగా లేజర్ ఇంటర్ ఫెరామీటర్ గ్రా విటేషనల్ వేవ్ అబ్జ ర్వేటరీ - ఇండియా (LIGO - India) తో పాటు
మరికొన్ని సంస్థ లకు శంకుస్థా పన చేశారు.
~ దేశ ఫిజన్ (Fission) మోలిబ్డేనం - 99 ఉత్పత్తి కేంద్రం, విశాఖ పట్నంలో ఉన్న హో మీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి -
రీసెర్చీ సెంటర్ లను జాతికి అంకితం చేశారు.
~ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేధించే మధ్యశ్రేణి క్షిపని (MR SAM - Mid Range Surface to
Air Missile) ను భారత నావికా దళం INS మోర్ముగావ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది.
~ సముద్ర ఉపరితలానికి చేరువగా వెళ్తు న్న ఒక లక్ష్యాన్ని ఇది ఛేదించింది. రాడార్ల నుండి తప్పించుకున్న
క్షిపణులను సైతం ఇది నేల కూల్చగలదు.
మరణాలు :-
రాష్ట్రీయం - తెలంగాణ :-
★ TSNAB
~ హైదరాబాద్ కమీషనర్ CV ఆనంద్ సారథ్యంలో నలుగురు SP లు, ఒక అదనపు SP, 15 మంది DSP లు, 22
మంది ఇన్స్ పెక్టర్లు , 44 మంది SI లు, 126 మంది కానిస్టేబుల్లు , 88 మంది ఇతర సిబ్బంది ఉంటారు.
~ కమాండ్ కంట్రో ల్ కేంద్రంలో ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్
కమీషనరేట్లలో నార్కోటిక్ పో లిస్ స్టేషన్లు ఉంటాయి.
★ TSCSB
~ తెలంగాణ రాష్ట ్ర సైబర్ ఏకో సిస్టమ్ ను సురక్షితం చేసేందుకు TSCSB అందుబాటులోకి వచ్చింది.
~ సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహిస్తు న్న ఈ సంస్థ లో ఇద్ద రు SP లతో పాటు 300 మంది
సిబ్బంది ఉంటారు.
~ హైదరాబాద్ కమాండ్ కంట్రో ల్ సెంటర్ కార్యాలయంలో రాష్ట ్ర స్థా యి నోడల్ వ్యవస్థ ఉంటుంది.
~ సైబర్ క్రైమ్ బ్రా ంచిలో ఠాణా టాస్క్ ఫో ర్స్, ల్యాబ్, టెక్ సపో ర్ట్, ఇంటిలిజెన్స్, అకాడమీ, కాల్ సెంటర్, సెంట్రల్
మానిటరింగ్ అండ్ కో ఆర్డినేషన్ సెంటర్ విభాగాలుంటాయి.
రాష్ట్రీయం - ఆంధ్రపద
్ర ేశ్ :-