You are on page 1of 226

ై రతు బంధు

ఆచార్య ర్ంగా
(Life and works of prof. N.G.Ranga)

( 1900 – 1995)

గొర
ె పాటి వంకటసుబబయ్య

పునర్ముద్
ె ణ, ప్
ె చుర్ణ
డా. ౙక్కంపూడి సీతారామారావు
2017
ఆచార్య ర్ంగా

Acharya Ranga
The Life and Works of Prof. N.G. Ranga

ఆచార్య ర్ంగా
ఆచార్య గోగినేని ర్ంగనాయకులు జీవితం - కృషి
ర్చన: కీ.శే. గొర్రెపాటి వంకటసుబ్బయయ
ప్రథమ ముద్రణ . 1948
అనుబ్ంధం: డా. నాగభైర్వ ఆదినారాయణ
దిితీయ ముద్రణ . నవంబ్ర్ 2017
ప్రచుర్ణ. డా. ౙకకంపూడి సీతారామారావు
ప్రజ్ఞా రీజన్సీ, 4/1. అశోక్ నగర్,
గంటూరు – 522 007
చర్వాణి. 98494 97739
యూనికోడ్ డి.టి.పి. : గంటుపల్లి శిరీష,
అననమయయ ఆధ్యయత్మిక గ్రంథాలయం, బ్ృందావన్ గార్డెన్ీ, గంటూరు - 6
వల. రు. 150/- ప్రతులు. 1000.
Electronic Book: Free Download
Kinige.com telugumaata.com

ఈ గ్
ర ంథవిషయాలను
ై నా ఉపయోగంచుకొనవచుును.
మూల విధేయంగా ఎవర
ముద్రణ. శ్రీలక్ష్మీ ప్రంటర్ీ, గంటూరు. ఫోన్. 0863 - 2230643
2
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

మనవి
రాజకీయంగా, సామాజికంగా మచచలేని జీవితం గడిపిన మహోననతుడు
ఆచార్యర్ంగా గారు. వారు రైతు లోకానికి మేలు కల్లగే విధంగా రైతు ఉద్యమాలను
నడిపారు. పార్ిమంటులో రైతులను గూర్చచ, రైతాంగకష్టాలను గూర్చచ ప్రసంగించే
వారు. రైతులకు నషాం కల్లగించే ర్ష్టయ ముద్రగల సహకార్ వయవసాయానిన, దానిని
ప్రవేశపెటిాన నాటి ప్రధ్యని జవహర్ లాల్ నెహ్రూ విధ్యనాలను వయత్మరేకించారు.
జ్ఞతీయ, అంతరాాతీయ వేదికలపై రైతులకోసం, దేశం కోసం దూర్ద్ృషిాగల
ప్రసంగాలు చేశారు. అటువంటి ఆచార్య ర్ంగాగార్చ జీవితం ఆద్ర్శన్సయం.

అంతటి గొపపనాయకుడు ర్ంగాగార్చ జీవితచర్చత్రను కృష్టా జిలాి,


ఘంటసాలకు చందిన బ్హుగ్రంథకర్త, గొర్రెపాటి వంకట సుబ్బయయ గారు
గ్రంథసథం చేసి, శ్రీమత్మ భార్తీదేవి ర్ంగా గార్చకి అంకితం ఇచాచరు. బ్హుళ
ప్రజ్ఞద్ర్ణ పందిన ఆనాటి గ్రంథ ప్రతులు ప్రసుతతం లభ్యం కావడం లేదు. ఆ
గ్రంథానిన ఈ తరానికి అంద్జేయాలని నా చిర్కాల ఆకాంక్ష. ఈ గ్రంథానిన
సిలపమైన మారుపలతో తెలుగ పాఠకలోకానికి నివేదిసుతనానను.

దేశీ ప్రచుర్ణలకర్త, శ్రీ బంద్లపాటి శివరామకృషాయయ గార్చ


మనుమరాలు శ్రీమత్మ సుజ్ఞత గారు ఈ పుసతక పునరుిద్రణకు అనుమత్మ ఇచాచరు.
వార్చకి నా ధనయవాద్ములు.

గొర్రెపాటి వారు 1948 వర్కు జర్చగిన చర్చత్రను మాత్రమే వ్రాశారు.


డా.నాగభైర్వ ఆదినారాయణగారు తద్నంతర్ ర్ంగా గార్చ జీవితానిన ర్చించారు.
దానిని అనుబ్ంధంగా చేరాచను.
ఈ గ్రంథముద్రణను వివిధ ద్శలలో పర్యవేక్షంచిన సాహితీ ప్రయులు
డా.వనినసెటిా సింగారావు గారు.
వీర్చకి నా హృద్యపూర్ిక ధనయవాద్ములు.
డా. ౙకకంపూడి సీతారామారావు

3
ఆచార్య ర్ంగా

వి ననప్ం
మహాపురుషుల చర్చత్రలు మనకు మార్గద్ర్శకాలు. అందుచేత అవశయ
పఠన్సయములు. కనుక అటిావార్చ చర్చత్రల ఆవశయకత అధికంగా కలదు.
మనలో అనేకులు మహాపురుషులు లోగడ జనిించిర్చ, ఇంతేకాదు నేటికిని
కలరు. కాని వార్చ చర్చత్రలు చపుపకోతగిన రీత్మగా వ్రాసినవారు లేరు.
కీ.శే. కొమఱ్ఱాజు లక్షమణరావు, కోపల్లి హనుమంతరావు, త్రిపుర్నేని రామ
సాిమి చౌద్ర్చ, ముటూనర్చ కృష్టారావు వంటి మహామహులచర్చత్ర అసలే వ్రాసుకో
లేక పోయాము. మన పూరుిలు చర్చత్ర వ్రాయలేద్ని నిందిస్తత కూడ.
కార్ణం లేకపోలేదు. మహాపురుషుల నభిమానించి, అందుకై ప్రతేయక కృషి
చేయు కుతూహలం కలవారు లేకపోవుటే. “మహాపురుషులు అరుదు, వార్చని
గర్చతంచు వార్ంతకంటె అరుదు.”
“Johnsons are rare, Boswells are even rarer.” అని కార్డియిలు అనన
వాకయము సతయము.
నాయకులను గర్చంచి చర్చత్రలు కొనిన కలవు కాని అవి సమగ్రంగా లేవు
“ఉతతమ జీవిత చర్చత్ర ర్చన, ఉతతమజీవితము వల్ల అరుదు” అనానడు కార్డియిలు
(A well-written life is almost rare. a well spent one is rarar. )
ఇంతకు తానెవర్చ చర్చత్ర వ్రాయ తలచాడో, ఆయనకు ర్చయితకు అధిక
సంబ్ంధం వుండి, గ్రంథ ర్చనకు, అర్హత, అభిరుచి వుండాల్ల. అపుపడా గ్రంథం
అధికంగా రాణించగలదు.
విఖ్యయత ఆంగికవి జ్ఞనీను చర్చత్ర ఆయన శిషుయడగ, బాసిల్చే ర్చింప
బ్డి నేటివర్కు ప్రఖ్యయత్మ గాంచుటకు కార్ణం నేను చపిపనదే.
ఆచార్య ర్ంగా చర్చత్ర నేను వ్రాయతలచాను. కాని నేను ఆయన శిషుయడను
కాను, సహచరుడనూ కాను, అనుచరుడను అంతకంటే కాను.
అయితే అనేక నాయకులుండగా ఆయనను పఠంచుటకు కార్ణం ఏమని
పాఠకులు ప్రశినంచవచుచను. నేను కర్షకుడనగటే. తానుగాని ఒరుని తానెటుి
గర్చతంపగలడు నరుడు? ఆయన కర్షకలోకానికి చేసిన, చేయుచునన మహతతర్ సేవ,
నాచేత కలం పటిాంచింది, అదే ననున ఆయన భ్కుతనిగా చేసింది.
రామకృషా పర్మహంసను వివేకానంద్సాిమి ఎట్లి అర్థం చేసుకొని
ప్రపంచానికి తన గరువగ పర్మహంస గొపపతనానిన వలిడి చేశాడో, మహాతుిని

4
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

మహదేవ్ దేశాయి ఎట్లి గర్చతంచి గణగానం చేశాడో, అట్లిగే ఆచార్య ర్ంగాను


నేను గర్చతంచి లోకానికి వలిడించ తలచాను.
జీవితచర్చత్ర రాయుట కషాము. సజీవులైనవార్చ చర్చత్ర మరీ కషాము.
అందులో రాజకీయ నాయకుల చర్చత్ర సంగత్మ చపపనకకర్ లేదు. విశేషించి నా
పద్ధత్మ మర్చంత కషాద్శను, కిిషద్ ా శను తెచుచనది, కషామైనా, పదుగర్కు
ప్రయోజనమని తలచాను.
ఆచార్య ర్ంగాతో నాకు అధిక సంబ్ంధం లేకపోయినా, ఆయనతో
పర్చచయం లేకపోలేదు. ఇంతేకాక ఈ గ్రంథ ర్చనా కాలంలో ఆయనను ఆనేక
సారుి, అప్రయతనంగా కలుసుకొనుటకూడ తటసిథంచింది.
ఎవరేది రాసినా అది ఆయన సీియచర్చత్రే అగతుంద్నానడు ఒక
ఆంగికవి. ఆ కార్ణాన ఆచార్య ర్ంగా రాసిన ఆనిన గ్రంథాలు, వాయసాలు చాలా
జ్ఞగ్రతతగా చదివాను. ఆయనను గర్చంచి ఇతరులు వ్రాసినవి కూడ చదివాను.
ఇంతేగాక ఆయనను గర్చంచి అధికంగా వినాన, భోగట్లా చేశా, తెలుసుకునానను.
కనుక ఆయనతో సనినహిత సంబ్ంధం లేద్నన సంగత్మ నాకు వర్చతంచదు.
నా అధయయనము, ఆలోచన, ఆలకింపు, తర్ానభ్ర్ాన, మథన ఈ గ్రంథ
రూపేణ వచిచంది. ఇది నా ప్రత్మభ్కనన పర్చశ్రమను, ద్క్షత కంటె దీక్షను, అధికంగా
ద్యయతకం చేయగలద్ని అనుకొంటునానను.
నేను ప్రథమంలో అనుకొననటేి, ఆంధ్రదేశం ఆచార్య ర్ంగాను అధికంగా
రైతు నాయకుని గానే ఎరుగను. ఆయన బ్హుతోముఖమైన ప్రత్మభ్, సేవ ఎరుగదు.
దానిని తెలుపుటకే నేను ఆదిలో దీక్ష పూనిత్మని. అటు తరాిత అంతకంటే
అధికమైన ఆంకాంక్ష నాలో కల్లగింది. ఆ వేద్న, తన ఈ జీవిత చర్చత్ర దాిరా
పాఠకులను ప్రబోధం చయాయలని. ఇదే ఇతర్ జీవితచర్చత్రలకును దీనికిని గల
భేద్ము. ఇంతేకాదు, గ్రీసు దేశపు వేదాంత్మ సోక్రటీసు శిషుయడగ పేిటో తన గరువు
చర్చత్ర రాసి, దానిలో తాను అంతరీినుడైనటేి, నేనుకూడ ఇందులో ఇమిడివునాననని
విననవిసుతనానను.
నా నూతనపద్ధత్మని పాఠక ప్రపంచమంతవర్కు పర్చగ్రహించునో!అయినా,
చేమకూర్ వంకనన వల్ల “ఏ గత్మ ర్చించిరేని సమకాలము వారు మచచరు” అని
నేను నిందించను. దీనిని రాసింది నేటికాలపు వార్చకే. వార్చకి ఉపయోగపడకపోతే
నా సంవతీర్కృషి వృథాఅయింద్ని తలుసాతను. పాఠక లోకం ఆమోద్ంపందితే

5
ఆచార్య ర్ంగా

అధికంగా ఆనందిసాతను, నా పంట్ల పండింద్ని పంగి పోతాను.


కాని నా పర్చశ్రమయందు పాఠకులకు సానుభూత్మ వుంటే గాని నేను
కృతారుథడను కాలేను.
ఆచార్యర్ంగా చర్చత్ర ఏవిధంగా రాసినా, ఆంధ్రదేశంలో ఆద్ర్ం పంద్
గలద్ని ఆశ అధికంగా కలదు. నా ర్చనను బ్టిా కాకపోయినా వసుత గౌర్వానిన
బ్టాయినా వనెనకెకకగలద్ని విశిసిసుతనానను.
ఈ పుసతకం మూడు సంవతీరాలక్రితం ఆర్ంభిపబ్డి, దాదాపు ర్డండేళి
నుండి, అనివార్యములగ కార్ణాంతరాల చేత ఆలసయంగా అచుచపడి నేటికి
లోకంలో పడింది.
ఈ లోగా దేశంలో అనేక మారుపలు వచిచనవి. అంతమాత్రంచేత యీ
గ్రంథం అవసర్ం కొర్త పడద్ని విననవిస్తత యీ కాల విలంబ్న గమనించ
వలసింద్ని కోరుతునానను.
నా ప్రయమిత్రుడు, కాంగ్రెసు కార్యకలాపాలోి కాకతీర్చనవాడు, ఆంధ్ర
కాంగ్రెసు వార్చలో అనిన విధ్యల మధయమార్గమును అనుసర్చంచుచునన ప్రముఖుడగ
శ్రీయుత గొటిాపాటి బ్రహియయగారు యీ గ్రంథానికి పర్చచయం రాయుట తన
భాగయంగా గ్రహించుట ఆయన వినయానిన స్తచించును. ఆయన వ్రాసిన
పర్చచయం ఆయనకు నాయందు గల ప్రేమను ఆచార్య ర్ంగా యందు గల ఆద్ర్
అభిమానములను అధికంగా ద్యయతక పరుచును.
పండిత శ్రీయుత కావూర్చ వంకట్రామయయ చౌద్ర్చగారు యీ గ్రంథం
సాంతంగా విని అమూలయములగ సలహాల్లచుచటే గాక, తమ అభిప్రాయానిన కూడా
ఇచాచరు. ఇందుకు వీర్చద్దర్కు కృతజాతాపూర్ిక వంద్నములర్చపసుతనానను.

ఘంటశాల, గొర్రెపాటి వంకటసుబ్బయయ


3-6-1948.

6
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ప్రిచయ్ం

నా సహచరుడు, ప్రయమిత్రుడు శ్రీ గొర్రెపాటి వంకటసుబ్బయయగారు


గ్రంథకర్తగా, చర్చత్రకారుడుగా ప్రసిదిధగనానడు. ఆయనకు ప్రతేయకత కలదు. ఆయన
వ్రాయు వయకిత చర్చత్ర ఆ వయకితకి సంబ్ంధించినంతవర్కే కాదు, ఆయన సమ
కాల్లకులను గూర్చచ, ఆనాటి ఆంధ్రదేశమును గూర్చచన చర్చత్ర. శైల్ల సులభ్మైనది,
వ్రాయు పద్ధత్మ చదువరులను ఆకర్చషంచునటిాది. పూర్ికవుల, చర్చత్రకారుల,
పత్రికాధిపతుల అభిప్రాయములను తన వాద్నను పోషించుటకు క్రోడీకర్చంచును.
పుసతకపఠనముతో తృపితచంద్క చదివిన దాని వలన ఎంతో కొంత నేర్చచ అనుషిఠంచు
నటుి చదువరుల ప్రోతీహించును.
ఈయన రైతు, వ్రాయునది రైతు ర్ంగా చర్చత్ర, పర్చచయం చేయునది
కూడా రైతు అగట నాయయం కదా? అటిా అవకాశం నాకు కలుగజేసిన గ్రంథకర్త
గార్చకి కృతజాతా పూర్ికవంద్నములు.
ప్రథమంగా శ్రీ ర్ంగా గార్చని నేను 1926 సం. బెజవాడలో కమి
మహాజన సభ్ విషయనిరాధర్ణ సభ్లో చూచిత్మని. ఆనాడు ఆయన స్తటు, బూటు,
హాయటులలో ఉండెను. త్మర్చగి 1930 ఉపుప సతాయగ్రహపు ఉద్యమపు రోజులలో
7
ఆచార్య ర్ంగా

బ్ర్ంపూర్ జైలు నుండి నెల్లిరు జైలుకు పయనించుచూ, బెజవాడ రైలేి


పాిట్ఫార్మ్ మీద్ కలుసుకొంటిని. అపుపడాయన ఢిల్లి శాసనసభా సభ్యయడు,
జ్ఞతీయవాది, కాంగ్రెసు రాజకీయాలలో జోకయము లేదు. శాసనసభ్ల దాిరా
ప్రజ్ఞసేవ చేయు తతపర్త కల్లగి యుండెను. 1930 గంటూరు రాజకీయ సభ్ల
సంద్ర్భమునను, రైతు మహాజన సంద్ర్భమునను సేనహమేర్పడెను.
1931 లో కృష్టా జిలాిలో రైతు సంఘము లేర్పర్చుచూ, గ్రామముల
వంట బ్ండిపై పయనించిత్మమి. రీ సెటిల్మంట్ ఆంద్యళన ఆంధ్రదేశమున ఆయన
నాయకతిముననే నడచను. రైతు నాయకునిగా, రైతు ఉద్యమమున ఆయనకు
ప్రథమ జైలు ప్రాపిత అపుపడే.
ఆయనది రైతు లోకము. రైతే తన సర్ిసిము. రైతు ఉద్ధర్ణయే ఆయన
గమయసాథనం. ఆ ర్ంగాయే ననున ఆకర్చషంచను. 1937 దాకా ఆయన సహచరునిగా
రైతు సంఘములందు పనిచేసిత్మని. ఆయనది అనుకర్ణ కాదు, సింత వర్వడి.
ఒకోకసార్చ ఉతాీహ, ఉద్రేకములతో కార్యర్ంగమునందు దుమికిన వాడు కాదు.
అమాంతముగా నాయకతిమునకు ఎగిర్చన వాడునూ కాదు. క్రమంగా, ప్రజ్ఞసేవ
చేయుచూ, తాను సియంగా సృషిాంచుకునన వాతావర్ణంలో తన అనుచర్
బ్ృంద్ంలో తన ప్రణాళికలను క్రమబ్ద్థంగా అమలు పర్చుచూ పిలిల కోడిలా
వర్చతంచి, పల్లి ప్రజల ప్రేమకు పాత్రుడాయెను.
రాజకీయ ర్ంగమున ఢకాకముకకలు త్మంటూ విమర్చశంచుతూ, విమర్చశంప
బ్డుతూ, సింహావలోకన చేసుకుంటూ, తపుపలు దిదుదకొనుచూ, సియంకృషి వలి
నేడు ఆంధ్ర నాయకుడాయెను.
అహర్చనశలు త్మరుగచూ, చదువుచూ, వ్రాయుచూ, ప్రజల కషాసుఖములు
తనవిగా భావించుచూ , ప్రజ్ఞసేవ చేయు ఆంథ్రనాయకుడాయన ఒకడే. ఆయనకు
విశిషఠతకలదు. ప్రత్మ ఊరునందు ఆయనను ప్రేమించి, అనుసర్చంచు వయకుతలుగలరు.
ఆంధ్రులలో ఏ నాయకునికి లేని అనుచర్బ్ృంద్ం ఆయనకు కలదు. ఆయనది
సుగ్రీవసేన. ఆయన మాట వార్చకి సుగ్రీవాజా.

8
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

“ముందు వచిచన చవుల కంటే వనుక వచిచన కొముిలు వాడి” అను


సామత ఆయన యెడ సార్ధకత చందినది. 1920 నుండి, అంతకంటే ముందు
నుండి కాంగ్రెసు రాజకీయాలలో త్మరుగచునన వారు కలరు. అపపటినుండి నేటి
వర్కు కాంగ్రెసు ఆజాలను రామాజాగా పాల్లంచిన వారునూ కలరు. ర్ంగా గారు
మొద్టి నుండియూ ల్లఫ్టాస్టా. కాంగ్రెసు ప్రధ్యన నాయకులకు విధేయుడైన
అనుచరుడు కాదు. పైపైచుచ వయత్మరేక పక్షమున నుండి యెంతో కొంత పెద్దల
ఆగ్రహమునకు గర్చ ఆయెను.
వేసంగి పాఠశాలలను పెటిా కాంగ్రెసులో త్మరుగబాటుదార్ిను సృషిాంచు
చునానడు అను కీర్చతని గడించుకొనెను. కమూయనిషుా జండాను చేత బ్టెాను. నేటి
కమూయనిషుాలలో కొంతమంది, సోషల్లషుాలలో కొంతమంది ఆయన శిషయవర్గమే.
అటిా ర్ంగా నేడు ఆంధ్రలోకమున విఖ్యయత్మ గాంచిన హెచుచ అనుచర్ బ్ృంద్ం గల
నాయకుడు.
ఆయనకు నేటి సోషల్లషుా పంధ్య నచచదు. కమూయనిషుాలకు, ఎర్రజండాకు
ఆయన బ్ద్ధవిరోధి. ఆయన శుద్ధ గాంధీ భ్కుతడు. గాంధీ స్తకుతలకు నవయభాషయ
కారుడు. గాంధీ మతము శాస్త్రబ్ద్ధంగా సర్ిమతములకంటే ఉతకృషామైనద్ని
రుజువుచేసెను. ఇద్ంతయూ సాినుభ్వమున కల్లగిన విజ్ఞానము. కవిముతో తర్చి
నిగగ తీసిన వనన ముద్ద.
ఆయన మహాశకితమంతుడు. పాద్ర్సం వంటి బుదిధ స్తక్షమం కలవాడు.
అనేక సంసథలు ఆయన సృషిా. సృషిాంచుటయే కాదు, పాల్లంచుటలో కూడా
ఆయనది అందెవేసిన చేయి. నాటి ర్ంగాను, నేటి ర్ంగాను గ్రంథకర్త విశదీ
కర్చంచను. సియంకృషి వలన, సేవాధర్ి నిర్త్మ వలన, తాయగబుదిధ వలన పర్చణత
చందిన ర్ంగా ఆంధ్రనాయకుడుగా రాణించుట మనం చూచుచునానము. ఆతి
విశాిసముతో ర్ంగాను అనుకర్చంచి, సియంకృషి వలి రాణించుట నేరుచకొన
వలసినదిగా గ్రంథకర్త ప్రబోధము.

ఘంటశాల, గొటిాపాటి బ్రహియయ


2-6-48

9
ఆచార్య ర్ంగా

అభిపా
ె య్ము
“ఆచార్య ర్ంగా” చర్చత్ర యంతయూ ఆమూలాగ్రముగ పఠంచిత్మని.
శ్రీవంకటసుబ్బయయ గారు క్రంగొతత పోకడలతో వినూతన ప్రకర్ణాలతో,
మహానాయకుల తార్తమాయలతో చర్చత్ర నడిపించను. ప్రత్మ ప్రకర్ణము పాఠకులకు
సమగ్రవిషయము బోధించి, నూతన విజ్ఞానవంతులుగా చేయును. ఇది చార్చత్రక
విషయమునే కాక పలువిధంబులగ సంసథల, మహానాయకుల జీవిత విశేషములు
తెలుపుచుననది. ఈయన గద్యర్చన యననయ సామానయమై అత్మసర్ళమై, అలంకార్
భూయిషఠమై శబ్దగాంభీర్యయుతమై యొపాపరుచూ, విసుగ జనింపక నూతన
విజ్ఞానానుభ్వం కల్లగించుచూ కలపవృక్షము వల్ల సర్ివిషయ ఫలప్రదాయినియై
యలరార్చనది.
విజ్ఞాన కాంక్షయగ ప్రత్మ యువకుడును, ప్రత్మ యువత్మయు రామాయణాది
గ్రంథము వల్ల అనవర్తము చదువద్గ విజ్ఞాన సర్ిసిము. చిర్కాల పఠనార్హమైన
యీ గ్రంథరాజము శ్రీ వేంకటసుబ్బయయ గార్చ ముపపదేండి సాహితయ విజ్ఞాన విమర్శనా
పటిమకు సాక్షయము. ఈ గ్రంథరాజమాంధ్ర పాఠకుల ఆద్రాభి మానములు చూర్గొను
ననుటలో ఆవంతయైనను సంశయముండదు.
ఉభ్య భాష్టప్రవీణ, సీనియర్ తెనుగ పండిట్
కావూర్చ వంకటరామయయ చౌద్ర్చ, అవనిగడె
మంచి ప్
ె య్త్నం
ఆచార్య ర్ంగా రైతు కుటుంబ్ంలో పుటిా, రైతునాయకుడై, రైతాంగం
బాగోగలకై కృషిచేసి జీవితపర్యంతం రైతుల శ్రేయసుీకొర్కే పాటుపడాెరు.
మహాతాిగాంధీ ఆశీసుీలను కూడా పందారు.
స్తూర్చతదాయకమైన వార్చ జీవితచర్చత్రను గొర్రెపాటి వంకటసుబ్బయయ గారు
1948లో వివర్ంగా ర్చించారు. దాదాపు 65 సం।।ల తరువాత డా।। నాగభైర్వ
ఆదినారాయణ గారు ర్ంగా గార్చ శేష జీవితానిన ర్చించారు. పై ర్డండు గ్రంథాల
ఆధ్యర్ంగా డా.ౙకకంపూడి సీతారామారావు గారు ఈ గ్రంథానిన సర్ళీకర్చంచి
ప్రచుర్చంచారు. ఒక ఆద్ర్శనాయకుని జీవితానిన చిర్సాథయిగా ఉంచట్లనికి డాకారు గార్చ
ప్రయతనం ప్రశంసన్సయం. వార్చకి అభినంద్నలు. - డా।। వనిశెటిా సింగారావు, Ph.D.

10
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

విషయ్క
ె మము
వంశ వృతాతంతం
బాలయము.
సంసకృత విదాయప్రచార్ం
వంకయయ గొపప ఉపాధ్యయయుడు
తాయగరాయ శెటిాగార్చ తోడాపటు
రైతుపత్రికసాథపన,ఇంగాిండుప్రయాణం
విదాయభాయసం
ఆకుీఫరుెలో అధయయనం
కర్షకమూర్చత
మహాతుినితో సంబ్ంధం
కుటుంబ్ జీవితం
జైలు జీవితం
పచచయపప కళాశాలలో ప్రధ్యనాచార్యతిం
వకత
నిరాిణ నిపుణుడు
ప్రచార్కుడు
అసమాన ఆంద్యళనకారుడు
ఎడార్న్మంటులోి అదిితీయుడు
మన న్సటి సర్ఫరా-రైళ్లి
నూతన నిరాిణాలు
రైతుకూల్ల ప్రజ్ఞరాజయం
వీర్పూజ్ఞ ప్రచార్ం
రైతాంగ విదాయలయం
వయోజనవిద్య
సాహితయ సేవ
మాలపల్లి విమర్శ
వాయసాలు

11
ఆచార్య ర్ంగా

రైతు భ్జనావళి
ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం
జమీందార్చరైతు ఉద్యమం
రీసెటిల్లింట్ ఆంద్యళన
రైతుర్క్షణ సంఘం
రైతు కూల్ల సామర్సయం
ద్.భా.కర్షకకార్చిక సమేిళనం (వయవసాయకూల్ల)
కాంగ్రెసులో రైతు సేవ
అఖిల భార్త కిసాన్ సభ్
అధయక్షోపనాయసం
రైతులు-జమీందారులు.
మహాతాిగాంధి సియంసహాయం
అడవుల సంర్క్షణ- ఆచారుయని అఖండ కృషి
చేనేత వార్చకి చేయూత
చేత్మపనులకు ప్రోతాీహం
క్షామ బాధితులకు సహాయం
ఆదిమవాసులకు అండ
మహిళోద్యమం
విదాయర్చధ ఉద్యమం
హర్చజన సేవ
ఆచార్యర్ంగా హర్చజనులకై చేసిన సేవ
గ్రామ పునర్చనరాిణం
గ్రామీణ ప్రజల వయవసధల సమాఖయ
కేంద్ర శాసనసభ్లో రైతులకు సేవ
కిసాన్ కాంగ్రెస్ట
ప్రపంచ ఉతపత్మతదారుల సభ్
లండనులో జర్చగిన సభ్ ఆశయాలు
ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు ఆధిర్యం

12
వంశ వృతాతంతము
ఆచార్య ర్ంగా నేటి హిందూమతమును అనుసర్చంచి కమి వంశసుతలు.
కమివారు అనగా వయవసాయదారులు. కమి, కాపు, వలమ, ర్డడుి, కాకతీయ
యుగాంతర్ం వర్కు చతురాధనియులుగా వయవహర్చంపబ్డిర్చ. ఆచార్వయవహారాలు
ఆలోచించినా శరీర్సౌషావము పర్చశీల్లంచినా, వృత్మత విషయము కనుగొనాన ఈ
నాలుగ జ్ఞతులు మొటామొద్ట ఒకటేనని సపషాపడును. వీర్చ ఇంటిపేరు గోగినేని.
కమివార్చలో యింటిపేరులు సాధ్యర్ణముగా మూడు విధ్యల ఉండునని
అనుకొనుటకు ఆధ్యర్ములు కలవు.
1. విక్రమస్తచకములు- కత్మత, కడియాల, నాగభైర్వ, కిలార్చ మొద్లగనవి
2. గ్రామనామములు- నిమిగడె, వడిపూడి, నూతకిక ...
3. పౌరుష నామములు – కంఠంనేని, స్తర్పనేని ...
దీనిని బ్టిా గోగినేని నామమును పౌరుషనామముగా
పర్చగణించవచుచ. ‘నేని’ శబాదంతములనిన పౌరుష నామములే. వీర్చ
వంశము వార్చ ప్రథమ నివాససధలం గోగినేనిపాల్లము. ఇది ఆంధ్రుల
ప్రథమరాజధ్యనియగ శ్రీకాకుళమునకు శివారు (కృష్టాజిలాి దివి
తాల్లకా.) ఆచార్యర్ంగా ముతాతత నాగయయ మంచి విదాయవంతుడు.
ఆయన తహశీలుదారుగా పనిచేసెను. ఆ సంద్ర్భములోనే గంటూరు
జిలాి బాపటి తాల్లకాలోని నిడుబ్రోలుకు ఒకసార్చ వచచను. అచచటి
పర్చసిథతులనినయు గమనించి వాస యోగయమని తలచి బ్ంధువర్గముతోను
అనుచర్ బ్ృంద్ముతోను నిడుబ్రోలులో సిథర్నివాస మేర్పర్చు కొనెను.
ఆ నాగయయకు నలుగరు పుత్రులు కల్లగిర్చ. కాని వార్చలో మిగిల్లనది యిద్దరే.
వారు యిద్దరు విభ్కుతలైర్చ. ఆయన పెద్దకుమారుడు వంకటర్మణయయ ఆద్ర్శరైతు.
(ఆచార్యర్ంగా తాత) ఆయన బ్ంజరు భూములు అనేకము సాగలోనికి తెచుచటే
కాక కొతతకొతతపైరులను వాడకము లోనికి తెచచను. ఆ కాలములో ఎవరూ
సాధించని తోటలను వేసి, బావులను త్రవిించి పురుషప్రయతనముచే ఆదాయమును
ఆర్చాంచు నూతనపద్ధత్మ నవలంభించను. అపపటికి ఆయనకు 150 ఎకర్ములు
ఉండెను. ఆయనకు చదువు సంధయలు లేక పోయినా వడీెసడీె వాయపార్ములు చేస్తత
వుండేవాడు. ఆ డబుబ కకుకర్చత కాలములో అంద్రు అధిక వడీెలకు యిస్తతవుంటే
ఆచార్య ర్ంగా

ఆయన సిలపవడీెలకే యిస్తత అంద్ర్చ మనననలు పందుతూ వుండే వాడు.


పాలేళికు, కూల్లలకు యిచేచ జీతభ్తాయలలో కూడా అంద్ర్చకంటె అధికముగా
యిస్తత వార్చయెడ ద్యాదాక్షణయములు కల్లగి ‘మంచి మారాజు’ అనిపించుకునన
మహానుభావుడు. ఇందుచే వంకటర్మణయయ అంటే ఆ చుటుాప్రకకల వార్ంద్ర్కు
ఎకుకవ గౌర్వము, అభిమానము వుండేవి.
వంకటర్మణయయకు నాగయయ జనిించను. ఆయనకు చదువు సంధయలు
లేవు. గొడుె గోదా అంటే బ్హుయిషాము. పశువులను బాగా మేపే వాడు. నాణయమైన
నందివంటి ఎడుి ఆయన చేత్మలో వుండేవి. వయవసాయపు పనిపాటలలో ఆయన
బాగా పేరు పందాడు. కళికు గంతలు కటుాకొని వంకర్ టింకర్ లేకుండా త్మననగా
తీర్చచనటుి దుననగల్లగేవాడు. వీర్చ స్త్రీలు కూడా పలంలో పనిపాటలు చేసేవారు. అది
వార్చ మరాయద్కు లోపమని ఎననడు తలచలేదు. వారు మంచి ఆసితపరులు. వీరు వళిి
పాటు పడితేకాని జర్గద్నే అవసర్ంలేదు. అయినా ఆచార్యర్ంగా తల్లి, పెతతల్లి
మొద్లగవారు అంతా కూడా వయవసాయపు పనిపాటలలో బాగా రాటు తేల్లనవారే.
వీర్చ తాతలనాటి నుంచి వీర్చకి ఒక గొర్రెలమంద్ కూడా వుండేది. వాటివలన
లాభ్మేకాక, వాటి ఎరువుల వలన ఎకుకవ పంటలు పండేవి.
ఆచార్యర్ంగా వంశీయులు వయవసాయపు పనిపాటలలో ప్రఖ్యయత్మ చందిన
వారేకాక, ప్రజోపయోగకర్ంగా నూతులు, చరువులు, త్రవిించుటే కాక సత్రములు
ముననగనవి కటిాంచుటచే కూడా ప్రఖ్యయత్మగాంచారు.

బాలయము.
ఆచార్య ర్ంగా 1900 సం.నవంబ్రు 7వ తారీఖున నిడుబ్రోలులో
జనిించను. నిడుబ్రోలు. ( పడవైన పటాణం) పెద్ద పటాణం. నిడుబ్రోలు, చేబ్రోలు,
సనదుప్రోలు (చంద్యలు) ప్రాచీన గ్రామములు. ఆయనకు ర్ంగనాయకులు అని
నామకర్ణం చేసిర్చ. ఆయన బాలాయవసథలో విశేషములు అటేా తెల్లయవుకాని ఏడాది
వయసుీలో నుననపుపడు అననప్రాశన జర్చగినద్ట. ఆ కాలమున నగలు, నాణెములు
ఒకవైపున, తాటిఆకుల పుసతకాలు మరో వైపునా యుంచి, ఆయనను వద్ల్ల
పెటిార్ట. ఆయన ఏమి పటుాకొనునో అని ఆయన తాత ర్మణయయ ఆయన

14
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

బ్ంధువర్గమంతా చుటూా కూర్చచనియుండగా తళతళలాడే బ్ంగారు నగలను కాని


తెలిగా మర్చసే రూపాయలను కాని బాలయ చాపలయముచే పటుాకొనక సరాసర్చ
తాట్లకుల పుసతకాలే పటుాకొనుట చూసి వార్ంతా ఆశచర్యపడి ఆ పసిపాప ఆ
పుసతకాలు పటుాకొనుట వలన అతను భావి జీవితములో అధిక విదాయవంతుడగనని
వార్ంతా అభిప్రాయ పడాెర్ట. అంద్ర్చకంటె అధికముగా ర్ంగాతల్లి తనకొడుకు
ఎంతో విదాయవంతుడు అగనని సంతోషించను.
ఆచార్య ర్ంగా తల్లియగ అచచమాంబ్కు తనకుమారుని ఎంతో
విదాయవంతుని చయాయలనే కుతూహలము వుండేది. దానికి కార్ణము లేకపోలేదు.
ఆమ తముిడు మినహా ఆమ, అకకచల్లిండ్రు, తల్లిద్ండ్రులు అంతా నిర్క్షరాసుయలే.
ఇటూ ఆమ అతతవార్చ తర్పున నాగయయ మినహా అంద్రూ విదాయవిహీనులే
అందుచేత మళాి ఆచార్య ర్ంగాను ముతాతత వంటి విదాయవంతుని చయాయలని
ఆమకు అభిలాష అధికంగా వుండేది. వారు నిర్క్షరాసుయలు అననమాటే కాని ఆచార్
వయవహారాలలో, మాట మనననలలో, ఆతాిభిమానగౌర్వాలలో తకుకవవారు కాదు.
నాగర్చక లక్షణాలన్సన వార్చకి వుననవి. వారేకాక పల్లిలలో వుండేవార్ంతా కూడా
నాటికి నేటికి నిర్క్షరాసుయలే. అయినా వార్చకి మన భార్త భాగవత, రామాయణ,
వీర్గాథలు అన్సన విదితములే. వార్చకి వ్రాయుట చదువుట రాద్ననమాటే కాని
యితర్ విషయములలో ఎందునా తీసిపోరు. మన గృహములే గరుకులాలు !
అచచమాంబ్ తన కుమారునకు విద్యరావాలని ఎంత ఆదురాద పడేవారో
ఆమ కుమారుడు అంత విముఖత పందేవాడు. ఆ స్తకలోినుంచి యీ స్తకలోికి
ఈ బ్ళోినుంచి ఆ బ్ళోికి, పిల్లి పిలిను త్మపిపనటుి త్మపిపంది. ఆ పిలివాడిని బ్ళ్లు
మార్చటమే కాని చదువు సంధయలు అబ్బబవి కావు. బ్డి ఎగగొటిా ఆయన పలాలకు
పోయేవాడు. ఇంటికి వచిచన తరాిత బ్ళోికి పోనందుకు అమి ఆయనను కొటిా
కొర్తను వేసేది. కొడుకు చదువుకొనుటలేద్ని చింత తపిపతే కొడుతూ వునానననే
ఆలోచనే ఆమకు వుండేదికాదు. కొడుకును బాధపెడుతూ, అతను చదువుకోలేద్ని
తాను బాధపడుతూ 1910 లో ఆమ పర్మపదించినది. ఆ తల్లికి తన కుమారుడు
అధిక విదాయవంతు డయాయడని చూచుకునే ప్రాపిత లేకుండాపోయింది పాపము !

15
ఆచార్య ర్ంగా

ఆ తల్లి అంత బాధపెటిానా, ఆయన బ్డికి వళుకుండావుండట్లనికి కార్ణ


మేమిటో కనుగొననవారేలేరు. ఆ కాలములో అధికంగా ప్రభ్యతి పాఠశాలలు లేవు.
వీధి బ్డులే ఎకుకవ. ఆ బ్డిలో ఒకడే ఉపాధ్యయయుడు. వార్చకి బోధనాపద్ధతులు
బత్మతగా తెల్లయవు. ‘ద్ండం ద్శగణం భ్వేత్’ అది ఒకకటే తెలుసు వార్చకి. ఆ
కాలములో చదువు అంటే అంతా కంఠతా పటుాటే. గద్యం, పద్యం ఎకకములు,
తదితర్ములు. ఈ కంఠోపాఠము చయయని విదాయరుథలంద్రు కఠనముగా
శిక్షంపబ్డేవారు. ఆచార్య ర్ంగాకు అధిక జ్ఞాపకశకితవునాన యీ బ్ండ వల్లి వేయుట
చేతయేయది కాదు. అంతే గాక ఆ పాఠశాలలు యే వసారాలోనో, ఏ గొడి
సావిడిలోనో వుంటూ చాలా అసహయంగా వుండేవి. ఈ బ్ండ వల్లి వేయుట,
అనారోగయప్రదేశంలో బ్డియుండుట, పంతులు పెటేా యమయాతన పడలేక ఆయన
బ్డికి దంగయేయవాడు. ఈ అమానుష చర్యలు అన్సన ఆయన కోమల హృద్యానికి
కఠోర్ముగా వుండి విదాయభాయసమునకు విముఖత కల్లగించేవి. అంతేకాని ఆయనకు
విద్య యందు అభిమానము లేక కాదు. ఆ పాఠశాల పద్ధతులు ఆయనకు
నచచకపోవుటచే 10 వ ఏటివర్కు ఆయన చదువు వానకాలపు చదువే అయియంది.
పిలిలు యింటిద్గగర్ అలిర్చచేసాతర్ని కొంద్రు, తిర్గా చదువు రావాలని
మర్చ కొంద్రు 4 వ ఏట కూడా నేడు పాఠశాలకు పంపుచునానరు. ఈ పాఠశాలలోి
వారు ప్రయోజనమును పందేది ఏమిటి? నేటికి కూడా కొనిన పాఠశాలలు
యమకూపాలాిగే ఉననవి. గాల్ల, వలుతురు వుండదు. క్రింద్ తేమ, చవుడు నానా
కశిలంగా పుంటుంది. మర్చకొనినచోటి పిలిలు విశ్రంత్మగా కూరుచండేందుకు కూడా
జ్ఞగా దర్కదు. నేటి రైలు పెటెాలాిగే వుననవి. పాఠాశాల ప్రదేశం మంచి గాల్ల
వలుతురు కల్లగి ఆరోగయప్రదేశంగా వుంటూ తోట్ల, దడిె వుండి కనునలపండువుగా
పిలిలకి ఆకర్షణీయముగా ఉండాల్ల కాని బ్ందెలదడిెలా ఉండకూడదు, అలా ఉంటే
ఆ పిలిల ఆరోగయమునకు, అభివృదిధకి చాలా భ్ంగకర్ము.
నేటి విదాయవిధ్యనంలో లోపాలన్సన గ్రహించే మన మహాతుిడు వారాధ విదాయ
విధ్యనము ప్రవేశపెట్లాడు. ఇందులో ప్రకృత్మని పర్చకించుట, వయవసాయము తదితర్
చేత్మ పనులు నేరుచకొనుట వుండుటచే మనజ్ఞత్మకి, దేశానికి అభివృదిధకర్మై
మానవుని శారీర్క మానసిక ప్రవృతుతలనే కాక ఆధ్యయత్మిక తేజసుీను కూడా
ప్రకాశింపచేయునదే విద్యయని మహాతుిని నిర్ిచనము. విద్య వలన భ్యకిత, ర్కిత,

16
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

యుకిత, ముకిత. ఇవన్సన మహాతుిని వారాధ విధ్యనములో వుననవి. ఈ విధ్యనమువలి


పిలిలు ఎటిా విసుగ చంద్రు. ఇది సియంపోషకమైనది కూడా. మన ప్రభ్యతిము
యీ విధ్యనము తపపక అమలులో పెటాగలదు.
పెద్తల్లి మంగమి ఆయనకు వయవసాయ గరువు. ఆయన బాలయములో
విదాయ జ్ఞానము పంద్నందుకు మనము విచార్పడనవసర్ములేదు. ఆయన భావి
జీవితానికి ఆధ్యర్భూతమైన విద్య ఎంతో ప్రకృత్మ పాఠశాలలో పందాడు. ఆ
నాలుగగోడల మధయ సంపాదించే విద్యకనన ప్రకృత్మపాఠశాలలో పందిన విద్యను
గర్చంచే ఆనంద్ము. ఆయన అంద్ర్చవల్ల ఆ పాఠశాలనే అంటి పెటుాకొని యుంటే,
ఆయన రైతునాయకుడు అయేయ వాడా అని అనిపిసుతంది. ఈ ప్రకృత్మ ఆరాధనకు
అవకాశము కల్లగించినది ఆమయే. ఆమకు బాలయముననే వైధవయము ప్రాపితంచుటచే
సంతానహీనురాలు అయెయను. అందుచేత తన చల్లిలు బిడెనే తనబిడెగా
భావించుకునేది. కడుపున కనన వార్చకంటె కళిను కననవార్చకి ప్రేమ ఎకుకవ కదా!
ర్ంగాను ఆయన ముతాతత నాగయయ వంటి విదాయవంతుని చయాయలని తల్లికి, తాత
ర్మణయయ వంటి ఆద్ర్శ రైతును చయాయలని పెద్తల్లి మంగమికు వుండేది.
ఆందుచేత చల్లిలు ఆయనను కొటిా బ్డికి పంపిస్తత ఉంటే, కొటాకుండా, త్మటాకుండా
ఏద్యవిధ్యన ఆయనను మంగమి పలము తీసుకు వళ్లిది. ఆమ వలి ఆయన ఆ
పచచనిపలాలలో, పంటలతో, పైరులతో, పశువులతో, గొడి కాపరులతో ఆడుచు,
పాడుచు, పరుగెతుతచు ఆ ప్రకృత్మచిత్రాలను పర్చకిస్తత యుండేవాడు. ఈవిధముగా
ఆయనకు ప్రకృత్మయందు ఎకుకవ ప్రేమ కల్లగినది. అదే అనంతర్ము ఆయన
అభివృదిధకి ఆధ్యర్మయినది.
ఆ మంగమి మంచితనానిన గర్చంచి ఎంతైన చపపవచుచ. ఆమ గొడుెను
బిడెను ఏకరీత్మగా చూచేది. పాడీ పంట అంటే పర్మ సంతోషము. పలములో
పాటుపడే రైతు అంటే అధిక అభిమానము, జీతగాళింటే అతయంత కనికర్ము.
పెటుాపోతలోి కూడా పెద్దచయేయ. ఎదుద ఏడిచన వయవసాయము, పాలేరేడిచన పంట
పనికిరాద్నేది. ఆమకు కాయకషా గౌర్వము (Dignity of labour) ఎకుకవ.
ఆమ యెంత పుషిాగా వుండేద్య అంత తుషిాగా కూడా వుండేది. ఆమ నిజంగా
భూదేవిబిడె. అలాగే ఆ భూమాత యందు యెకుకవ మకుకవ కల్లగింది.

17
ఆచార్య ర్ంగా

మన ఆచారుయనకు రైతునాయకునకు కావలసిన పునాదులు వేసింది


మంగమి తల్లి. కాని అచచమాంబ్కు ఆయనను అధిక విదాయవంతుని చయాయలనే
పటుాద్ల. ఆమ అవసాన సమయమున, తన కుమారులు ముగగరుని కూడా
విదాయవంతులను చయయవలసినద్ని తన అకకగార్గ మంగమి చేత ప్రమాణము
చేయించుకొని ఆమ పర్లోకయాత్ర చేసెను.
తల్లి పోయిన తరాిత ఆచారుయనిలో చాలా మారుప వచిచంది. క్రమపద్ధత్మని
పాఠశాలకు పోవుట అభాయసమాయెను. మర్ణించిన మాతృదేవత యొకక మహతతర్
కాంక్ష మనినంచవల్లననే మకుకవ మన ఆచారుయనిలో ఎకుకవ ఆయెను. దీనికితోడు
పర్చచితుడైన ఒక రైలేిమేస్త్రీ, రామాయణములోని అనేక గాధలు వినిపించి,
ఆయనకు విద్యయందు అభిరుచి కల్లగించాడు.
ఆయన తల్లి మర్ణానంతర్ము ఒక సంవతీర్మునకు విద్యయందు
అభిరుచి అధికమై పాఠశాలకు సక్రమముగా పోవు అలవాటు కల్లగెను. అందువలి
ఆయన ఆ పాఠశాలలోని విదాయరుథలంద్ర్చలోకి ప్రథముడు, ప్రముఖుడు కూడ
అయెయను. ఆ పాఠశాల ఉపాధ్యయయుడు, విదాయరుథలు కూడా ఆయన సిథత్మ గమనించి
ఆశచర్య చకితులైర్చ. వార్చంటిల్లిపాదికి కూడా అది ఒక అపూర్ిఘటనగా
కనిపించను. ఒకానొక పూర్చామ రాత్రి వార్ంతా ఆరుబ్యట కూరుచనివుండగా
"ర్ంగా బాగగా చదువుటేకాక, తన తముిలను కూడా అధికశ్రద్ధతో బ్డికి
తీసుకొనిపోవుట చూచు భాగయము తల్లికి లేకపోయెకదా" అని ఆయన మేనమామ
విలపించను. సమీపమున వునన మంగమి మొద్లగ వారుకూడా కన్సనరు కారాచరు.
అచచమాంబ్వల్ల తమ సంతానానిన విదాయవంతులను చయాయలని తలుిలంద్ర్చకి
కల్లగితే రైతు కూల్ల ప్రజ్ఞరాజయము మనకు ఎందుకు రాదు?
1910 సంవతీర్ంలో ఆయనలో ఒక గొపప పర్చణామము కల్లగింది.
ఆయన మేనమామ రామసాిమి ఒక గ్రంథాలయానిన సాథపించాడు. దానికి
అపుపడపుపడు ఆయన పుసతకాలు తెపిపంచేవాడు. మంచి అంద్మైన కాయల్లకో
బండులు గల పుసతకాల కటా ఒకటి ఆయనకు వచిచంది. అటిా పుసతకాలు ఎననడు
ర్ంగా చూచియుండలేదు, వాటిని చూడటంతోనే వాటిపై ద్ృషిా ఆయనకు కల్లగెను.
అంతట ఆయన పెద్తల్లి ద్గగర్కు పోయి, ఆ పుసతకాలలో ఒకటి యిపిపంచమని
కోర్డను. రేపు వళిి గ్రంథాలయములో తీసుకోవచుచనని ఆయన మేనమామ జవాబు

18
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

చపెపను, భాండాగారాధిపత్మగా జంపాని ఆంజనేయులు ( గరువు, మిత్రుడు, ర్ంగా


గార్చ వివాహ బాధుయడు) గారుండేవారు. ఆ వూళోి పిలిలంద్ర్కు ఆయనంటే
ఎంతో గౌర్వము. మరునాదు ఎంతో ఆతుర్తతో గ్రంథాలయానికి వళిి ఒక
పుసతకము యివిమని ఆయన అడిగెను. న్సకేమి పుసతకము కావాలని ఆ పుసతక
భాండాగారాధికార్చ అడిగెను. ఆ కొతత పుసతకములన్సన ముందువేసి ఎర్రని అటాతో
ఆకర్షణముగానునన రాణి సంయుకత నవలపై ఆయన ద్ృషిా పడెను. ఆ పుసతకమును
తీసుకొని పరుగెతుతకొని పలమునకు పోయి, తదేక దీక్షతో చదువసాగెను. అంద్ల్ల
కథ ఇంపుగాను, శైల్ల సంపుగాను ఉండుటచే, ఆయన తనియుడై చదువ సాగెను.
ఆటూ యిటూ త్మర్చగే అబాబయి, కద్లక మద్లక పుసతకము చదువుచుండుట చూచి
ఆ తల్లి ఆశచర్య చకితురాలు అయెయను. ర్ంగా మర్చయొక పుసతకము యివిమని ఆ
భాండాగారాధిపత్మని అనేటపపటికి ఈ పుసతకం అంతా పూర్చత చేసిత్మవా? అయినచో
అంద్ల్ల కథ చపుపము అనెను. పూసగ్రుచిచనటుి ఆ కథ అంతా చపేపటపపటికి,
ఆయన విసిితుడాయెను. అపుపడాయన మేనమామ కూడా అకకడే వుండెను.
అరే!ఈ అలిర్చవాడు ఇంతవాడు అవుతాడని నేను అనుకోలేదే అనెను.
1913 సంవతీర్ంలో ఆయన మేనమామ పోయినాడు. ఆయన తాల్లకు
లక్ష రూపాయిల ఆసిత వీర్చకి ద్కికనది. మాతృహీనులగ మేనలుిళిను తన
సింతబిడెలుగా చూచుటచే, ఎవర్చన్స పెంచుకొనలేదు. ఆయన అటేా విదాయవంతుడు
గాక పోయినా గ్రంథాలయములవలి జ్ఞతీయాభిమానము హెచుచనని సిగ్రామంలో
గ్రంథాలయానిన సాథపించిన దేశాభిమాని. ఆయన తండ్రివంటి ధ్యర్చికుడు, తల్లివంటి
ఉద్రేకుడు. ఆ ఆసిథ సంక్రమించుటచేతనే, మన ఆచారుయడు ఆంగిదేశమునకు విదాయ
భాయసమునకు అరుగటకు అవకాశము కల్లగినది.
ఆ సంవతీర్మే ఆంధ్రోద్యమము ఆర్ంభ్మాయెను ఆంధ్రోద్యమము యొకక
ఆద్ర్శము ఆంధ్రసంసకృత్మని పునరుద్ధర్చంచుట, సాహితయమును పెంపందించుట,
సంఘ సంసకర్ణ, ఆంధ్రరాష్ట్రనిరాిణము. ప్రథమాంధ్రమహాసభ్ బాపటిలో 1913
లో జర్చగెను. ఆసభ్కు ఆంజనేయులుగారు వళిిర్చ. అకకడ జర్చగిన వృతాతంత
మంతయూ ఆంజనేయులు గారు ర్ంగాకు వివర్చంచను. అంతేకాక ఆయన తన
శిషుయనకు వంగ విభ్జనను గర్చంచియు, అరాజకోద్యమమును గర్చంచియు

19
ఆచార్య ర్ంగా

యింపుగా వివర్చంచడు వాడు. వంగదేశ విభ్జనోద్యమ ఫల్లతమే ఆంధ్రోద్యమము.


ఆ సభ్ వృతాతంతము వినిన తరాిత తనను తీసుకొని పోనందుకు ఆయన చాలా
విచార్చంచను. ఆ సంవతీర్మే పంచమ జ్ఞర్చా చక్రవర్చత పట్లాభిషేకము జర్చగెను.
ఇందువలి ఆంగి దేశముతో హిందూదేశ సంబ్ంధము, సామ్రాజయములో దాని
సాథనము. ఆయనకు తెల్లయవచచను.
అందుచేత మర్ల మన మాతృదేశానిన సితంత్రభూమిగా ఎటుి చేయ
నగనో విననవించుమని ఆంజనేయులుగార్చని అడిగెను. మన ప్రాకతన జీవితము,
చర్చత్ర, సంసకృత్మ మొద్లగనవి తెలుసుకొనవలసియుండునని ఆయన సమాధ్యనం
ఇచచను. అంతట ఆచార్య ర్ంగా సంసకృతాంధ్ర వాఙ్ియములు చద్వసాగెను.
ఆయన మేనమామ పోయిన తరాిత ఆయనచే సాథపింపబ్డిన
గ్రంథాలయము మన ఆచారుయని ఆధిపతయము క్రింద్కు వచచను. తనతో పాటు బ్డికి
పోక త్మర్చగే పిలిలంద్ర్చని సమకూర్చచ తాను చదివిన గ్రంథజ్ఞలములోని కథలు
వినిపింపసాగెను. ఆయన ఆధిర్యం క్రింద్ దేశాభిమానుల అధయయన తర్గత్మ ఒకటి
ఆర్ంభ్మాయెను.
1911-1913 మధయకాలంలో ఆయనకు విద్యయందు, వయవసాయము
నందు సమముగానే కుతూహలముండెను. ఆ కాలంలో ఆంధ్రసాహితయంలోను
చర్చత్ర, భూగోళం, గణితాలలోకూడా మట్రికుయలేషన్ విదాయర్చథకి గల జ్ఞానము కలదు.
దీని కంతకు కార్ణము, విద్యయందుగల అపర్చమిత అనురాగమే. అటుల విదాయ
భిమానము కల్లగి కూడా ఆ కాలములో ఆయన తల్లితో కల్లసి పలమునకుపోయి
వయవసాయ సంబ్ంధమైన కార్యకలాపములు కడు జ్ఞగరూకతతో పర్చకించడువాడు.
1913 వ సంవతీర్ములో ఇంక తానేమి చపపద్గినది లేద్ని గరువు
ఆంజనేయులు గారు ఆయనను ఆంగి విదాయభాయసానికి పుర్చగొల్లపను. కాని ఆయన
పెద్తల్లి అందులకు అంగీకర్చంచలేదు. ఆయనకు అవసర్మైన విద్య అబెబననియు,
యిక వయవసాయపనులలో జోకయము కలుగజేసికో వల్లననియు ఆమ అభిప్రాయము.
ఆమ అంగీకర్చంపక పోవుటచే, తన తండ్రివద్దకుపోయి తన అభిలాష వల్లబుచచను.
ఆ సమయములో ఆయనకు వయవహార్ములో గ్రామకర్ణముతోను, ర్డవినూయ
ఇన్సెపకారు తోను ఒక వివాద్ము ఏర్పడెను. దానిని పుర్సకర్చంచుకొని ఆయనకు
కొంత అక్రమము చేసిర్చ. తాను విదాయవంతుడు కానందువలన యీ ఆక్రమము

20
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

జర్చగినద్ని గ్రహించి, తన కుమారునకు ఆంగివిదాయభాయసము కలుగజేసినచో కోరుా


వయవహార్ములు తెల్లసి, భావి కాలం లో అటిా నషాములు కలుగకుండునని భావించి
ఆయన అనుమత్మంచను.
ఆయన ప్రైవేటుగా ఆంగి విదాయభాయసము చేసి సిగ్రామములోని ఆంగి
పాఠశాలలో 1914 వసంవతీర్ములో ప్రవేశించను. ఇంగీిషులోను, సైనుీలోను
మినహా మిగతా అనిన విషయములలోను ఆ పాఠశాలలోని విదాయరుథలకంటే
ఉపాధ్యయయులు కొంద్ర్చకంటేకూడా అధికముగా ఉండుటచే ఆ తర్గత్మలో
ప్రథముడుగా ఆయన ఎనునకో బ్డెను. ఆయన విదాయభాయస సమయంలో
ఉపాధ్యయయులంద్రు ఆయనను అధికంగా ప్రేమించేవారు. 1915వ సంవతీర్ంలో
ఆయన ఒక అసాధ్యర్ణ విదాయర్చధగా పర్చగణింపబ్డు చుండెడి వాడు. 1916 నుండి
పాఠశాలలో పేరుకు విదాయర్చధగా పర్చగణింపబ్డినపపటికీ, ఆయన ఒక సహచరుడు
గను, సాధనిక నాయకుడుగను, పర్చగణింపబ్డు చుండెడి వాడు. పాఠశాలకు
సంబ్ంధించిన ఆయన అసాధ్యర్ణ సంబ్ంధము కొంతమంది విదారుధలకు,
ఉపాధ్యయయులకు ఆయన యెడల కొంత వయత్మరేకభావం కల్లగించను. కాని అది
కొదిదకాలమునకే అంతర్చంచను. అనంతర్ము ప్రత్మవార్చతోను ఆయనకు
పర్చచయము కల్లగెను. విశేషముగా ఆంధ్రోపాధ్యయయులతో ఆయనకు అధిక
పర్చచయము కల్లగెను. అందునా రావళి వంకయయగార్చతో అతయధికము.
ఆయనతండ్రి, ఆంజనేయులుగార్ి అనుమత్మతో 1915 సం.లో గ్రంథాలయ
పునరుద్ధర్ణచేసి వార్చ సింత సావిటోి ఉంచను. అందు చాలామంది యువకులు
సభ్యయలుగా చేర్చర్చ. అనుదినము అధికసంఖ్యయకులు అచచటకు చదువు కొనుటకు
వచచడి వారు. అపపటికి జర్చగే ప్రపంచయుద్ధము యువకులలోను, వృదుధలలోను
కూడా కనువిపుప కల్లగించింది.
1916 సం.లో ఆ గ్రామములోని విదాయవంతుల రైతాంగము యొకక,
బ్రాహిణుల సహాయం కూడా ఆయన పందుటచే మారుమూలనునన గ్రంథాలయా
నిన, గ్రామం మధయకు మార్డచను. అకకడ ప్రత్మవార్ము సభ్లు, సమకాల్లన
సమసయలను గూర్చచ ప్రత్మ మాసము చర్చలు జరుపుచుండెడివారు. అనుదినము
వార్తలు యితరులకు కూడా చపుపటయు జర్చగెడిది.

21
ఆచార్య ర్ంగా

1917 వ సం.లో ఆచార్యర్ంగా జీవితం అనేక


కార్ణాల వలి ప్రాముఖయం చందింది. ఆయన అభ్యసించు
పాఠశాలలో ప్రకృత్మ అధయయన భాగము (Nature Study
Group) చరాచసంఘము నెలకొలుపటకు ఆయన నాయకతిము
వహించను. ఆధునిక ఆంధ్రదేశపిత యగ కందుకూర్చ
వీరేశల్లంగం గార్చ (ర్ంగాగారు పరోక్షగరువుగా భావించినవారు.) గ్రంథము
లనినయు ఆయన అతయధిక శ్రద్ధతో చదివి, ఆయనయందు గౌర్వాభి మానములు
కలవాడాయెను. ఆయన ర్చనలు ర్ంగా గార్చలో ఎంతో మారుప కలుగ జేసెను.
ఆయన వల్లనే దేశసేవ చేయవల్లనని సంకలపము కల్లగెను. ఆయనను గర్చంచి ఆ
కాలమున40 పుటల వాయసమును ఆంగిమున వ్రాసెను.
1917–1920 మధయ గ్రంథాలయోద్యమం, కటన వయత్మరేకోద్యమం, స్త్రీ
పునర్చివాహోద్యమం, సిరాజయ ఉద్యమం పురోహితుల అక్రమచర్యలను గర్చంచి,
ప్రత్మ సంవతీర్ము జరుపు జ్ఞతర్ల బ్హిషకర్ణల గర్చంచి పర్చసర్ ప్రాంతాలలో
ఆయన ప్రచార్మును సాగించను. వటిా ప్రచార్మేకాక గ్రంథాలయాలు, రాత్రి
పాఠశాలలు వయోజన విదాయకేంద్రములు సాథపించుచూ ఆంగి విదాయభాయసమునకై
తమ తనయులను పంపవలసినదిగా పెద్దలను కోరుచుండెడి వారు. ఆయన
ప్రచార్మునకు ప్రయోజనము కల్లగెను. అధికముగా విదాయరుథలు పాఠశాలకు
రాసాగిర్చ. అహర్చనశలు ఆయన పని చేయసాగెను. నూతనంగా వచిచన విదాయరుథలకు
తాను పాఠములు చపిప పై తర్గతులలో ప్రవేశింప జేసెడివాడు.వేయేల? యీనాటి
విదాయర్చథ వుద్యమం ఆయన ఆర్ంభించను. 1914-17 మధయ ఆయన ఆ విధంగా
సాంఘిక సేవ, నిర్క్షరాసయతా నిరూిలనము, మొద్లగ కార్యములు చేయుట
అదుభతజనకములు.మన విదాయరుథలంద్రు యీ విధంగా ఉతాీహంతో చేసిన, మన
దేశ ద్శ మర్చక విధంగా మార్కయుండునా?
ఈ కాలములోనే ఆయన ఆంధ్రోద్యమములో అధిక కృషి చేసెను. ఆయన
మిత్ర బ్ృంద్మంతయు యిందుకు ఆమోద్ము చూపెను. ఆ కాలములో మద్రాసు
గవర్నరు పెంటెిండు ప్రభ్యవు విదాయరుథలు రాజకీయ సభ్లలో జోకయం కలుగజేసుకో
రాద్ని ఒక శాసనం జ్ఞరీచేసెను కాని ఆయన ఆనిబిసెంటు ప్రవాసమును గర్చంచి
ఆక్షేపించు సభ్లలో పాల్గగనుటయే కాక నెల్లిరులో జర్చగిన ఆంధ్ర మహాసభ్కు

22
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

అర్చగెను. ఆ సభా సంద్ర్భములో ఆంధ్రోద్యమ నాయకులైన నర్సింహేశిర్శర్ి,


మోచర్ి రామచంద్రరావు, దుగిగరాల గోపాలకృషాయయ (చీరాల పేరాల ఉద్యమ
నిరాిత.), కొండా వంకటపపయయ, డాకారు పట్లాభి, ముటూనరు కృష్టారావుగార్ితో
పాటు ప్రపంచప్రసిదుధడైన కోడిరామమూర్చత నాయుడు గార్చని కూడా ద్ర్చశంచి
సంభాషించను. ఆ సభా సంద్ర్భములో సమావేశమైన శాసన సభ్యయలు,
పత్రికాధిపతులు. ప్రచుర్ణకర్తలు, రాజకీయవేతతలు, కాంగ్రెసు ప్రముఖులు ముననగ
వార్చతో సంభాషణ ఆయనలో ఒక గొపప ఉతేతజమును కల్లగించను.
నెల్లిరునుండి ఆయన సిసథలమును చేర్గనే బ్రాహిేతతర్ ఉద్ధర్ణకై ఒక
పారీా సాధపింపబ్డినద్నన సంగత్మ విని ఆయన ఆశచర్యచకితుడు అయెయను. దాని
ప్రాముఖ్యయనిన గర్చంచి ఆయన మొటామొద్ట విముఖత కల్లగియుండెను. పాఠశాల
లోని ఉపాధ్యయయులు, కర్షక విదాయరుధలు, బ్రాహిేతతరులు అయినంత మాత్రమున
వార్చయెడల సవత్మతల్లి ప్రేమ చూపుట, ఆయన గ్రామ గ్రంథాలయ కార్యద్ర్చశ
అయిన కర్ణము కర్షక సభ్యయలను అవజాత చేయుట, తన బ్రాహిణాధికయత
కనబ్రుస్తత ప్రవర్చతంచుట, చిర్కాలము నుండి బ్రాహిణులు ఎకుకవ, బ్రాహిేత
తరులు తకుకవ అని వాయపించియునన ఉచఛ, న్సచభావములే ఆయనను బ్రాహిేతతర్
ఉద్యమ అభిమానిగా చేసినవి. ఆయన ఆద్ర్శము అపపటికీ వీరేశల్లంగము గార్చ
ఆద్ర్శమే. కులాలను నిరూిల్లంచి సమతిము సాధపించవల్లననే ఆకాంక్షతోనే
బ్రాహిేతతర్ ఉద్యమంలో ఆయన చేరుటకు కార్ణము. దానివలి అసపృశయతా
నివార్ణ, స్త్రీ పురుషులకు సమాన హకుకలు, పురోహితవర్గము గతతగొనన వేద్
పురాణము లనినయు అంద్రు చదువవచుచననే అభిలాష, తదాిరా ప్రజలలో
సాంఘిక రాజకీయ చైతనయము కలుగనని విశాిసము.
ఆయన ప్రథమ గంటూరు మండల బ్రాహిేతతర్ సభ్కు అర్చగెను. ఆ
సభ్లో బ్రాహిేతతరులకు శాసనసభ్లో కొనిన సాథనములు యిచిచన కాని సిరాజయం
యివిరాద్ను వాద్నను ఖండించను. కాంగ్రెసుల్లగ ప్రణాళికను చేకొని ఆయన
పర్చసర్ ప్రాంతాలలో వేలకొలది సంతకములు చేయించి రైతాంగమునకు
సిరాజయము వలినే తమ కషాములు గటెాకుకనని బోధించను. బెజవాడలో జరుగ
ఆంధ్రమహాసభ్కు ఆయన వళ్లిను. ఆ సభ్లో బ్రాహిణ, అబ్రాహిణ సమసయ

23
ఆచార్య ర్ంగా

బ్యలుదేర్డను. కొనిన విధి నిషేధ్య లతో బ్రాహిేతతరులు తమ తీరాినములు


తీసుకొనివచిచర్చ. జ్ఞతీయవాదులు వాటిని ఆమోదింపకపోవుటచే, సభ్నుండి
వళిిపోయిర్చ. ఆయన, ఆయన సేనహితులు ఎటిా విధి నిషేధ్యలు లేక సిరాజయ
ఆవశయకతను గమనించిన వార్గటచే, బ్రాహిేతతరులతో వారు కలసి పోలేదు.
సంసకృత విదాయప్రచార్ము
ర్ంగా తదితర్బ్ృంద్ం కర్షకావళిలో ఆంగి విదాయభాయసం చేయించుటతో
పాటు సంసకృత విద్య నేరుచకొనుట గూడ సాగింప జొచిచర్చ. ఇందుకుగాను
తెలుగలో ప్రబ్ంధ పురాణాదులను, సంసకృత భాషను చదువుటకు వయోజన
తర్గతులను ప్రార్ంభించిర్చ. బ్రాహిణు ల్లవరు ఇందులకు అంగీకర్చంపక పోవుటచే
అధిక కషాము మీద్ బ్రాహిేతతరులను సమకూర్చగల్లగిర్చ. ఇటిా సంఘర్షణ
పుర్సకర్చంచుకొనే అమృతల్లర్చ (తెనాల్ల తాల్లకా) రైతాంగం 1909-10లో ఒక
సంసకృత పాఠశాల పెటెాను. అందు అనేకమంది విదాయరుధలు విద్యనభ్యసించి నేడు
వివిధ ప్రాంతాలలో విద్య గర్పుచునానరు.ఆ బ్డి నేటికిని అభివృదిధకర్ంగా నుండుట
సంతోషదాయకము.
ఈ విధముగా విదాయప్రచార్ము చేయుటేగాక, రైతాంగ యువజనులోి
ఉతాీహము, పౌరుషము ఉదీదపతమగటకుగాను ఆటపాటలు, పండుగ పర్ిములు
ప్రార్ంభించిర్చ. (రైతాంగ పండుగలగ వూడుప, కోత, గోపూజ్ఞదులు) యీ
ప్రజ్ఞసాిమిక సంసకర్ణ సంద్ర్భములో బ్రాహిణులు వార్చతో కలసి
రాకపోవుటచేత కులసభ్లు చేయువార్చతో కలసి మలసి పనిచేయక తపిపనది కాదు.
అందుచేత 5వ రాష్ర్టాయ కమి మహాసభ్ 1919లో నిడుబ్రోలులో జర్చపిర్చ.
వంకయయ గొపప ఉపాధ్యయయుడు
ఆ పాఠశాలలో ఆయన జ్ఞాపకశకితని బ్టిా రావళి వంకయయ
(ఆంగోిపాధ్యయయులు) అను ఉపాధ్యయయుడు ఆయన భావి జీవితానికి
అభివృదిధకర్మైన పంధ్య చూపెటిాన ప్రముఖుడుగా తలచును. ఆయన చాల
మంచివాడు. బ్హునిరాడంబ్ర్ జీవి, జ్ఞతీయవాది, సంసకర్త, జనితః రైతు.
పల్లిప్రజల నిరాడంబ్ర్ జీవితానికి అలవడుటే కాక వీరేశల్లంగంగార్చ సంసకర్ణ
భావము ఆయనలో శలయగతమగటచే వంకయయ ప్రకృత్మ ఆరాధన, నిరాడంబ్ర్త,

24
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

జ్ఞతీయత, ఆయనను అత్మగా ఆకర్చషంచినవి. అందుచేత వారు ఉభ్యులు పర్సపర్


ప్రేమానుబ్దుధలై ప్రాణసేనహితులైర్చ. ప్రత్మ సాయంకాలము పాఠశాలానంతర్ము
జ్ఞతీయ సమసయలను గర్చంచి చర్చచంచు చుండెడి వారు. ఆచార్య ర్ంగా తన
బాలయంలోని ప్రకృత్మ ఆరాధనను గర్చంచి ఆయనతో అధికంగా చపుపచుండే వాడు.
ఆయన మన ర్ంగాకు ఆంగికవులగ వరుెువరుత. షెల్లి, కీటుీల కవితా మాధుర్చని
వార్చ ప్రకృత్మ ప్రేమలను గూర్చచ చపుపచు ఆయనలో ఇమిడియునన ప్రకృత్మ ప్రేమను
మర్చంత పెంపుజేసెను.
మద్రాసులోని గోఖలే మందిర్మును తెర్చుచు పి.సి.రాయ్ గారు గోఖలే
గార్చ గొపపతనము హిందూదేశపు అర్థశాసాానిన తన అర్చేత్మలో పెటుాకొనుట చేతనే
ఆయనకు ఆధికయత కల్లగనద్ని, ఆయన చపిపనటుి వంకయయ కాిసులో చపెపను.
ఆసాయంకాలం పాఠశాలానంతర్ం దాదాభాయినౌరోజి ర్మేశ చంద్రద్తుతకూడ
అర్ధశాస్త్రం దాిరా భార్తదేశానికి చేసిన సేవ ఆయన బ్హు విధ్యల ప్రసుతత్మంచను.
వార్చ అడుగజ్ఞడలలో తాను నడచద్నని తన శిషుయడు చపపగా గరువగ వంకయయ
గ్రామజనాభా తయారు చేయవలసినద్ని చపెపను. తద్నుగణంగా తన మిత్ర
బ్ృందానిన వంటనిడుకొని, వార్చ సాయముతో ఆ పనిని పూర్చతచేసెను. ఈ కార్య
నిర్ిహణతో ఉపాధ్యయయులలో, సహచరులలోను. ఆయనయందు అధిక ఆద్ర్ము
కల్లగెను.
నిడుబ్రోలులో 1918-19 సంవతీర్ములలో రీసరేి ప్రార్ంభ్మైనది. ఆ
సరేియర్ితో ఆచార్య ర్ంగా సేనహముచేసి ఆ ల్లకకలనినటికి నకళ్లి వ్రాసెను. అలా
వ్రాయుట వలి అనేక ఆక్రమణలను ఆయన కనుగొనెను. వాటిని పుర్సకర్చంచుకొని
జిలాి కల్లకారుతోను సరేి జనర్ల్ తోను వయవహార్ము నడిపెను. దాని పర్యవసానం
వలి ఆ ఆక్రమణల గర్చంచి కర్ణము యొకక నడవడిని గర్చంచి విచార్ణలు జర్చపి
అందు అనేక ఆక్రమణలు ర్దుద చేయబ్డి కర్ణమునకు హెచచర్చక (warning)
యివిబ్డెను. ఈ కార్యకలాపము వలి కర్ణాలంటే గడగడలాడే ఆ పర్చసర్ గ్రామ
రైతాంగంలో చైతనయం కల్లగింది. కర్ణాల భ్యం పోయెను. ఆయన బాలయములో
చేసిన జనాభాల్లకకలపని, యీసరేి పాినులు తయారుచేయుట ఆంద్యళనా కార్యము

25
ఆచార్య ర్ంగా

ఆయనకు అనంతర్ం అధిక ప్రయాసతో కూడుకునన ధనాగార్పు ల్లకకలు ప్రజల


ఆర్చథక పర్చసిథతుల పర్చశోధనలకు ప్రయోజనము కల్లగించను.
ఆంజనేయులు, వంకయయల ప్రోతాీహంచే ఆయన విదాయర్చధగానే రాజకీయ
సంబ్ంధమైన ఆంధ్ర, ఆంగి గ్రంథములనేకములు చదిచను. ఆయన ఆంగిభాష
అభ్యసించకముందే ఆంగేియ రాజ్ఞయంగనిరాిణ చర్చత్ర, రాజ్ఞయంగనిరాిణములు,
నానాదేశ రాజ్ఞయంగ నిరాిణము మహాపురుషుల జీవితములు, కాంగ్రెసు అధయక్షుల
జీవిత చర్చత్రలు, బిపిన్ చంద్రపాలు ఉపనాయసములు, పూిట్లరుక ర్చయిత
జీవితములు పేిటో ర్చపబిికుక మొద్లయిన గ్రంథములు ఆంధ్రములో చదివను.
ఇవనినయు చదువుటే కాక పురాణములు, చర్చత్రలు కూడ చదివి, అందులో గల
అంశముల మీద్ ఆంజనేయులుతో చర్చలు చేయుచుండెడువాడు. ఆంధ్రభార్తము
ఆయన అభిమాన గ్రంథముగా చదువుటచే ఆధునిక రాజ్ఞయంగ వయవహార్ములు
ఆర్ధంచేసికొనుటకు ఆయనకెంతో సహాయకార్చ అయెయను. బాలయములో భాష,
భావము ర్డండూ నేరుచకొనుట విదాయరుధలకు చాలా కషాభూయిషామైన కార్యము.
సాధ్యర్ణ విదాయరుథలు యెవిరు పంద్జ్ఞలని రాజకీయ విజ్ఞానమును ఆలసయముగా
ఆంగి భాష్టభాయసమునకు అరుదెంచిన మన ఆచారుయడు యీవిధముగా అభ్యసించి
ఆర్చతేర్డను. ఇది ఆయన భావి జీవితమునకెంతో ఉపయోగపడెను.
1919 సంవతీర్ము నాటికే రామకృషా పర్మహంస, రామతీర్థ,
వివేకానంద్ ఉపనాయసాలు ఆంధ్ర,ఆంగాిలలో చదువుటచే ఆర్యసంసకృత్మ ప్రభావం
ఆయనలో అధికముగా ప్రజిర్చల్లిను. ఆయన హిందూమతము ఏది? అది మనలో
అనేకులు అనుభ్వములో పెటానిది, మన పురోహితులు చపపనిది, మన సాధ్యర్ణ
జనము గమనించనిది. ఇద్ంతా ఆయనకు యెపుపడు బోధపడినద్ంటే ఆయన
విదాయర్చథద్శలో ప్రచారానికి బ్యలుదేర్చనపుడు. ఆయన పర్చసర్ గ్రామాలలో
ప్రవేశించి అసపృశయత పనికిరాద్ని, హర్చజనులను ఇతర్ పౌరులవల్ల, సమభావంతో
చూడవల్లనని, స్త్రీలను పురుషులతో సమానముగా గౌర్వ మరాయద్లతో
చూడవల్లనని ప్రబోధము చేసినపుడు. ప్రజ్ఞన్సకము దీనినేమీ పాటించలేదు.
పాఠశాలలకు విదాయరుథలను పంపమననపుపడు గ్రంథాలయాలకు చందాలు యివి
మననపుపడు వారు తోడపడిర్చ. కాని సంసకర్ణ విషయములో ససేమిరా అనిర్చ. రాజ్ఞ
రామ్మోహనరాయ్చే సాథపింపబ్డిన బ్రహి సమాజమునందు వీరేశల్లంగంగార్చ

26
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ప్రభావంచే ఆయనకభిమానం కల్లగెను. వేదాలు అపౌరుషేయములను మాట


ఆయనకు నమిరానిదిగా వుండెను. రామతీరుథని బోధలుకొనిన ఆయన అనువాద్ం
చేసెను. అవి కొనిన తెలుగ పత్రికలలో ప్రచుర్చంపబ్డెను.
చంపరాన్ న్సల్లతోటల తెలి యజమానుల దుండగములకు వయత్మరేకముగా
మహాతాిగాంధి సతాయగ్రహం ప్రార్ంభించినపుడు యీ తెలిదర్తనం పార్ద్రోలుటకై
రైతాంగం యేల ప్రయత్మనంచరాద్నెడి భావం, ఆయన రైతాంగ హృద్యంలో
ఉద్యించను.
కెయిరా రైతాంగం మహాతుిని నాయకతింలో ప్రభ్యతిం ర్డమిషన్ యివి
నపుపడు పటుాద్లతో పనునల నివార్ణకు ప్రయత్మనంచినపుడు ఆయనకు పటారాని
ఆనంద్ము కల్లగెను.
దీని అనంతర్మే ఆ పర్చసర్ గ్రామములలో ద్క్షణాఫ్రికాలో మహాతుినితో
సంబ్ంధంగల ఒక రైతుతో ఆయనకు పర్చచయము గల్లగెను.ఆ రైతువలి
మహాతుిని చర్చత్ర, ఆయన ప్రజ్ఞసేవకై పడె పలు కషాములు, ప్రజలను
సక్రమపద్ధత్మని నడుపుటలో గాంధిమహాతుిని కిటుకు ఆయన బాగా బోధపర్చు
కొనెను. దీని అనంతర్మే (1920) రైతాంగానికి జర్చగిన అక్రమానిన గర్చంచి
ప్రభ్యతింతో పోరాడి రైతాంగమునకు సహాయము చేయుటకు ఒక సంద్ర్బము
సమకూడెను. ఆయన గ్రామమునకు సమీపముననేయునన మాచవర్ం రైతాంగం
పలిపు సాగకు పలుకష్టాలు పడుచుండిర్చ. వారు సాగచేయు కాలువకు పై భాగాన
రాత్మలో కటాబ్డిన అనేక డాములు వుండుటచే, వార్చకి న్సరు సక్రమముగా వచచడిది
కాదు. ఈ కషానివార్ణకై వారు ఆషాకషాములుపడి అనేక మంది ఆఫీసర్ిను కూడా
తీసుకొనివచిచర్చ. కాని ప్రయోజనము లేకపోయెను. ఈ సంగత్మ వార్చవలి విని
ఆయన ఆ కార్యములో ప్రవేశించి కొనిన అరీాలను పంపుటే కాక, సియంగా
రైతాంగానిన ఇంజన్సరు వద్దకు తీసికొనిపోయి వార్చ కషానషాములు తెల్లపి, ఆ
ఇంజన్సరువలి ఆ సంవతీర్మునకు ప్రతేయక న్సటిసదుపాయము చేయ సాయపడెను.
ఈ ప్రథమ విజయము ఆయన భావి జీవితానికి యెంతో ప్రోతాీహకార్చయాయెను.
1918 వ సంవతీర్ములో ఆయన వాయసర్చన ప్రార్ంభించను. అది
బ్రాహిేతతరులగర్చంచి. బ్రాహిణాధికయం పోవాలని ప్రయత్మనంచు బ్రాహిేతతరులు

27
ఆచార్య ర్ంగా

అంద్రు అంటరానితనము రూపుమాపి, సమాన ప్రత్మపత్మతని నెలకొలుప ఆవశయకతను


గూర్చచ ఆయన యెంతో ఉతేతజకర్ంగా వ్రాసెను.
ఆయన బ్రాహిేతతరోద్యమములో పాల్గగనినను ఆయన హృద్యంలో
జ్ఞతీయ తతిమే వల్లివిర్చసి యుననద్ను సంగత్మ వేరే వివర్చంచ నకకర్లేదు. జసిాస్ట
పారీా బ్రాహిేతతరులలో ఆతిగౌర్వమును, కొంత చైతనయమును కల్లగంచి, విశేషించి
బ్రాహిేతతర్ విదాయవంతుల ఉద్యయగములకు ఉపయోగపడినా దేశసాితంత్రాయనికి
ప్రత్మబ్ంధకముగా వుండుటచేత ఆయనకు అది నచచకపోయెను. కొంతమంది
బ్రాహిేతతరులకు ఉద్యయగములు వచిచనపపటికి రైతాంగమునకు ఒరుగన దేదియు
లేద్నియు కులమతాల నత్మక్రమించి జ్ఞతీయభావం అభివృదిధపందిననే తపప
రైతాంగానికి కషానివార్ణ కలుగద్ని ఆనాడే భావించిన జ్ఞతీయవాది ఆయన.
తాయగరాయ శెటిాగార్చ తోడాపటు
1920 సంవతీర్ములో ఆయన స్తకలు ఫైనల్ ఉతీతరుడా
ా యెను. ఆ
సంవతీర్మే ఆయనకు వివాహమయెయను. ఆయన ఆంగిదేశమునకు
విదాయభాయసమున కేగట్ల లేదా అనునదే తటపట్లయింపుగా నుండెను. ఇంతలో
ఆయన కాకినాడ, విశాఖపటాణము, కలకతాత, మద్రాసు నగర్ములకు అర్చగివచచను.
అనంతర్ం గంటూరులోని ఆంధ్ర క్రిసిాయన్ కాలేజీలో 1920 జులై లో చేర్డను.
ఆయనకు ఆ కాలములో జుటుా వుండటం, కటుా, కద్ల్లక, పల్లిటూర్చతనంగా
వుండుట కొంద్రు విదాయరుథలకు పర్చహాసాసపద్ముగానుండెను. కాని విద్య ఇతర్
విషయాలలో వీరేశల్లంగ, వివేకానంద్ బోధలవలి వార్చనంద్ర్చ నత్మక్రమించిన
వాడుగా నుండెను. గాంధిమహాతుిని సతాయగ్రహము, ఆయన పెద్తల్లి మంగమి
దాిరా కల్లగిన భూమాత యందు మకుకవ, ఆంజనేయులు రైతాంగ సంసకృత్మలో
కల్లగంచిన మమత ఆయనలో హతుతకు పోయెను. ఈ విధంగా వేష భాషలలో
విహర్చంచుచు విదాయభాయసము గావించునపుడు ఆయన ఇంగాిండున కర్గటకు
అవకాశము కల్లగెను. ఆ కాలంలో పాసుపోరుా పందుట చాల ప్రయాసకర్మైన
సంగత్మ. మద్రాసులో ఆయనకు పర్చచయసుతల్లవరు లేరు. 1919 సంవతీర్ము
మద్రాసులో జర్చగిన బ్రాహిేతతర్ మహాసభ్కు ఆయన వళ్లును. అపపటికే డాకారు
నాయర్ జీవిత చర్చత్ర వ్రాసెను. ఆ సమావేశ సంద్ర్భములో తాయగరాయ సెటిాతో

28
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఆయనకు కొంద్రు పర్చచయము కలుగచేసిర్చ. ఆ పర్చచయానిన పుర్సకర్చంచుకొని


పాసు పోరుా ఆయన దాిరా పంద్ ప్రయత్మనంచుటకు ప్రయాణమై మద్రాసునకు
పోయెను. ఆయన తాయగరాయ సెటిాని సమీపించి ఆయన సహాయమును కోర్డను.
ఆయన యేమి చదివద్వని యడుగగా తనతండ్రికి ఐ. సి. యస్ట. చదువవల్లనని
పటుాద్ల గలద్నియు, తనకు రాజకీయ శాస్త్రం చదివి, బార్చషారై రాజకీయాలోి
ప్రవేశించాలని ఉననద్ని ఆయనతో వివర్చంచను. తాయగరాయ సెటిా ఆయనకు తగిన
ఆసితకలద్ని తెల్లసిన పిమిట ఆయన రాజకీయములో ప్రవేశించుటే మంచిద్ని
ప్రోతీహించను. అంతేగాక 20 సంవతీర్ముల యీడుగల ఆయన హైస్తకలు
విద్యకంటే అధికంగా పంద్కపోవుట పల్లిటూర్చవార్చ దుర్ద్ృషామని ఆయన చాలా
విచార్పడెను. ఆంగివిద్యలో వయసుీను బ్టిా తాను వనుకబ్డినా, ఆంగి
విదాయభాయసమునకు ముందు ఆంధ్రములో తాను అధిక కృషి చేయుటచేతను మత
సాంఘిక, రాజకీయ విషయములలో కొంతమంది పటాభ్ద్రులకంటె తానేమియు
తకుకవవాడనుకానని తాయగరాయసెటిాతో ఆయన తెల్లపను. అందు మీద్ట
తాయగరాయ సెటిా నేను కూడ పూర్ిము పల్లిటూరు వాడినే, నేను నినున యెకుకవ
ప్రేమించుచునానను. న్సవు విదాయభాయసము చేసి పల్లియుల ఉద్ధర్చంచవలసినద్ని నేను
కోరుతునానను. నేన్స మద్రాసు కార్చపరేషనుకు అధయక్షుడనైనపపటికిని గ్రామ సేవకంటె
అధికమైనది లేద్ని నేను చపుపచునన సంగత్మ న్స వపుపడు మరువవద్దని ఆయన
ప్రోతీహించను.
ఆ మద్రాసు ప్రథమ పర్చపాలనకర్తచే పల్లిప్రజల సేవా విషయములో
ప్రసుతత్మంప బ్డుట ఆయనకు పటారాని సంతోషము కల్లగెను. ఆ మహామహుని
వాకయ పర్చపాలనమే యీ నాటికి ఆయనకు ఆనంద్ప్రద్మైనది.
రైతు పత్రిక సాథపన, ఇంగాిండు ప్రయాణము, విదాయభాయసము
(“రైతు పత్రిక” ఈ పత్రిక బాధయతను త్రిపుర్నేని రామసాిమి గారు సీికర్చంచారు)
ఆయనకు అనేక ప్రజ్ఞ కార్యములలో సహాయము చేసిన ర్డడుి, తెలగాలు,
నిడుబ్రోలులో జర్చగిన కమి మహాసభ్కు ఆర్చథక సహాయము చేయకపోవుటను బ్టిా
తనబోటి రైతు నాయకుడు యిటిా కులతతి సభ్లలో ప్రధ్యనపాత్ర వహించుట

29
ఆచార్య ర్ంగా

పర్పాటని ఆయన గ్రహించను. చిలుకూర్చ వీర్భ్ద్రరావుగారు, ఆంధ్రుల చర్చత్రలో


పేర్చకనినటుి కమి, తెలగ, ర్డడిె మొద్లగ కర్షకులు ప్రప్రథమమున యేక
జ్ఞతీయులే అనియు, ఆ ర్డడేి వివిధ ప్రాంతాలకుపోయి భినన నామములు పందిర్ని
ఆయనకూడ విశిసించను. కనుక యిక ముందు యిటిా కులసభ్లుగాక అవకాశం
చికికన రైతుసభ్లు యేరాపటు చేయుట భావయముగా నుండునని భావించను.
నిడుబ్రోలు నివాసి పాములపాటి వంకటకృషాయయ చౌద్ర్చ, మన ర్ంగా
కంటె కొనినమాసాలు పెద్ద. ఆయన యీయన బాలయ సేనహితులు. వీరు ఉభ్యులు
ఆ గ్రామంలో ఒక మిడిల్ స్తకలు, వార్పత్రిక పెటిా రు.3000 వస్తలు జేశారు.
1920 సంవతీర్ం ఆగసుాన ఆయన ఇంగాిండు ప్రయాణమై వళినుననపుపడు,
వీడోకలు సంద్ర్భములో ఒక సభ్ జరుపబ్డినది. ఆ పోగచేసిన మొతతం యేమి
చేయాలా ఆను విషయం గూడ చర్చకు వచిచంది. అనేకులు “కమి” పత్రిక పెటా
వల్లనని స్తచనచేశారు. కాని వీరుభ్యుల్ల రైతు పత్రిక పెటావల్లనని వార్చకి సలహా
యిచిచర్చ. ఆ సలహాను అచచటికి వచిచన పదిమంది పాటించిర్చ. అంతకుముందు
కులమతములను అత్మక్రమించి పల్లిటూర్చ నుండి ప్రకటింపబ్డే వర్గపత్రిక లేనేలేదు.
ఈ రైతు పత్రికే ప్రథమ రైతు పత్రిక.
1920 వర్కు రాజకీయాంద్యళన అంతా పటాణాలోినే ప్రజిర్చల్లింది కాని
పల్లి ప్రదేశాలు చొచిచంది కాదు. ఆయన మేనమామ రామసాిమి, ఉపాధ్యయయులగ
ఆంజనేయులు, వంకయయలు ఆనాటి రాజకీయ సమసయలను గర్చంచి కలుగజేసిన
శిక్షేత ఆయనకు యీనాటి రాజకీయ నాయకతిమునకు ఆధ్యర్భూతమైనది. వార్చ
శిక్షణ, మేనమామ ఆసితసంక్రమణ ఆయన విదేశ విదాయభాయసమునకు అనుకూల
పర్చసిథతులు గల్లపంచను. అటుల ఆగసుా సభ్లో అంద్ర్చచే అధికోతాీహముతో
వీడోకలు పంది విదాయభాయసమునకై ఆయన ఆంగి దేశమున కర్చగెను.
అది వర్కే ఆకుీఫరుె విశి విదాయలయములో ఐ. సి. యస్ట. చదువుచుండిన
రామకృషా ఐ. సి. యస్ట. కై ఆ విశివిదాయలయములో ఒక సీటు సంపాదించుటచే
ఆయన అందు ప్రవేశించను. కేవలము సీటు యిపిపంచుటేగాక, రామకృషా,
ర్ంగాకు సంర్క్షకుడుగా వుండి ఆయన అభివృదిధకి ఆధ్యర్భూతుడయెయను.
మహాతుిని అసహాయోద్యమము అభివృదిధగా నునన రోజులవి. సిరాజయము
సమీపించినద్ని అనేక భార్తీయ విదాయరుథలు చదువులకు సిసిత చపిపనటుిగనే,

30
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ర్ంగాకూడ ఐ. సి. యస్ట. కు వపపగింతలు పెటిా భార్త దేశము బ్యలుదేర్


ప్రయత్మనంచను. కాని రామకృషా ఆయన ఆలోచనను అర్చకటిా విదాయభాయసమునకు
ప్రోతాీహమిచుచటచే యెటాకేలకు ఆయనమాట మనినంచవలసిన వాడాయెను.
ఆచార్యర్ంగా ఆయన మాట మనినంచినను ఐ. సి. యస్ట. ను వద్ల్ల ఆర్చథక
రాజకీయశాస్త్రముల నభ్యసింపసాగెను. ఐ. సి. యస్ట. కై లోగడ ఆయన అభ్యసించిన
గణిత శాస్త్రము యిందులో ఆయనకు ఆధిక లాభ్కార్చ ఆయెను.
భార్తదేశములో వయవసాయం, పర్చశ్రమలు పెంపందు పెకుక మారాగలు,
రామకృషా ర్ంగాకు బోధించి, నేటి ఆయన అభివృదిధకి ఆధ్యర్ భూతుడయెయను.
ఆయన దాిరానే ఆంగిదేశములోని కర్షక కుటుంబ్ములతో ర్ంగాకు పర్చచయం
కల్లగి వార్చ ఆర్చథక సాంఘిక పర్చసిథతులు పర్చశీల్లంచుటకు అవకాశము కల్లగెను.
ర్ంగా భార్త భూమిలో విదాయర్చథగా వుననపపడు దేశీయమైన కటుా బటుా
జుటుాలతో వునన సంగత్మ పాఠకులకు విదితమే. ఆయన ఆంగి దేశములో
వుననపపడు కూడ చుటూా వసారా టోపి (హేయట్), పెటిా ఆంగేియుల ననుసర్చంచక
జ్ఞతీయాభిమానియై దుగిగరాల గోపాలకృషాయయ, కవిరాజు, రామకృషాలవల్ల
తలగడెనే వాడేవాడు.
డాకారు కార్డలలు
ి వద్ద 1922 సంవతీర్ములో సాంఘిక శాస్త్రమును ర్ంగా
చదివను. సాాక్, బ్టిర్ దర్సానుల సలహాతో బ్రిటీషు ట్రేడ్ బోరుెు ఉద్యమ మూల
పురుషుడైన జ. జ. మాల్లన్ (Malion) వద్ద కొంత కాలము లండనులో వుండెను.
ఆ వేసవిలో వర్కరుీ ఎడుయకేషనల్ అసోసియేషనుీ సమిర్ స్తకలు (Bangor)
లేబ్ర్ ర్చసెర్చచ డిపారుెమంటు సమిర్ స్తకలు, (Scarborough) దాిరా
సోషల్లసుాల తోను, కమూయనిసుాలతోను. పర్చచయమేర్పడెను, అకకడే ఆయనకు ద్తుత
సోద్రులతోను G. D. H.Cole, H.N.BrailsFord, Page. ARNOLD,
Hobson, Miss Willkinson, Prof H. Clay, Dr Radford ల దాిరా
సోషల్లజం ముఖయ సిదాధంతాలను తెల్లసికొనెను.
ర్ంగా తెల్లవితేటలు, పర్చశోధనా పిపాసయందు అధిక ఆద్ర్ము బ్రెయిలుీ
ఫరుె గ్రహించి ఇటల్ల జర్ిని, ఫ్రానుీ దేశముల కర్చగి అచచట రైతుసంఘాలు,
సోషల్లసుా సంఘాలు, సహకారోద్యమాల సంగత్మ బాగా తెల్లసికొని రాగలందులకు

31
ఆచార్య ర్ంగా

ఆయనకు సలహానిచచను. 1922 సంవతీర్ం వేసవిలో ఆయన ఆదేశానుసార్ము


ఆయా దేశాల కర్చగి, అచచట వివిధ ఉద్యమాలను అధికశ్రద్దతో అధయయనం చేసెను.
జన్సవాలో కొంత కాలముండి, నానాజ్ఞత్మ సమిత్మ, ఇంటర్ నేషనల్ లేబ్రు ఆఫీసు
వార్చ పనులు పర్చశీల్లంచను.
ఆకుీఫరుెలో అధయయనము
వేసవి అనంతర్ం ఆయన ఇంగిండునకు వచిచ యధ్యరీత్మని ఆకుీఫరుెలో
అధయయనము ఆర్ంభించుటే కాక ఆయన అకకడ విదాయర్చధగా నునన కాలములో
ఆకుీఫరుె లేబ్రుకిబుబతో అధిక సంబ్ంధ మేర్పర్చుకొనెను. ఆకుీఫరుె ఇంటర్
నేషనల్ లేబ్రు గ్రూపుకు ఆయన సెక్రటరీగా కూడ పనిచేసెను. ప్రొఫెసర్
Macgregor (the advocate of small holdings) J. A. O Todd (The
author of world's cotton crops) Pro. H. Clay (The author of
unemployment) G. D. H. Cole ల ఆధిర్యము క్రింద్ వివిధ ఉద్యమాలను
గర్చంచి అధయయనం చేసెను. ఇందువలి ఆయన ప్రజ్ఞన్సకమును సంఘటిత పర్చు
(ఆర్గనైజు) యధ్యర్థసిథత్మ గతులలో శాస్త్రీయ పర్చశోధనలను చేసి వార్చ నాయయమైన
కోర్డకలను గూడ తెల్లయజేయుటకు శకితయుకుతలు కల్లగియుండెను.
ప్రజ్ఞసమూహానికి శాస్త్రీయ పద్ధత్మని సహాయము చేయుటకు అవసర్మైన
అనిన తరీూదులుపంది, ఆక్ీఫరుె విశివిదాయలయములో తన పరీక్షలలో ఉతీతరుాడై,
సోషల్లసుా భావాలతో 1923 సంవతీర్మున భార్తదేశమునకు అరుదెంచను.
అటువచిచన అనంతర్ం అపిపకటిలో రైతుసభ్, నిడుబ్రోలులో వయవసాయకూల్లల
సభ్ జర్చపెను.
1923-27 మర్చ మూడుసారుి ఆయన యూర్పుఖండమున కర్చగెను.
ఆఖరు ద్ఫా ఆయన అరాధంగి శ్రీమత్మ భార్త్మదేవిని గూడ యింగాిండు వంట
నిడుకొని వళిి కొంతకాలము అచచటనుండెను. అపపడే ఆయన (The Economic
Organisation of the cotton industry of Southern India)ద్క్షణదేశ
దూది పర్చశ్రమ ఆర్చథక నిరాిణం గూర్చచ ఒక థీసిస్ట ను తయారుచేసి ఆకుీఫరుె
విశివిదాయలయం వార్చచే తతపర్చశోధనకు బి.ల్లట్. బిరుదును పందెను.

32
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

సిదేశమునకు వచిచన తరువాత ఆయన వివిధ ఉద్యమాలలో పాల్గగని, చేయుచునన


ప్రజ్ఞసేవ అంద్ర్కును తెల్లసినదే. అయినా కటెా, కొటెా, తెచచ అననటుా చబుతా.
1923-27 లో ఆయన కృష్టా, గంటూరు జిలాిలలోని ప్రజల సాథనిక
అవసర్ములు తీరుచటలోను, తాల్లకా రైతు సంఘములు సాథపించుట లోను,
కార్చిక కర్షకోపయోగమైన వాయసాలు ప్రకటించుటలో, ఒంగోలు క్షామబాధితులకు
సాయం చేయుటలో, కార్చిక, కర్షకుల ఆర్చథక పర్చశోధనలు చేయుటలోను,
అధికంగా గడపెను.
1927 లో ఆయన పచచయపాప కళాశాలలో ఆచార్య పద్వి పందెను.
1928 లో ఆంధ్రరాష్ట్రరైతు సంఘమును, జమీందారీ రైతుసంఘమును సాథపించను.
1929-30 లో ఉభ్య గోదావర్చ కృష్టా జిలాిల ఆర్చధక పర్చశోధనా
కార్యద్ర్చశగా, రీసెటిల్ మంటు సంద్ర్భములో పనిచేసెను.1930 లో ఆంగి దేశానికి
రండు టేబుల్ సభాసమయంలో అర్చగి కాంగ్రెసుకు అనుగణంగా అధిక ఆంద్యళన
చేసెను. 1931 లో వంకటగిర్చ ఎసేాటులో అటవీ సతాయగ్రహం ఆర్ంభించను.
రైతుర్క్షణ సంఘం సాథపించను. రీసెటిల్లింటు ఆంద్యళన అదుభతంగా చేయుటవలి
ప్రభ్యతిము వారు అర్డసుాచేసి ఒక సంవతీర్ం శిక్ష విధించిర్చ.
1933 లో ఆంధ్ర జమీందారీ రైతుసభ్కు ఆధయక్షత వహించి జమీందారీ
రైతుల ఆర్చథక పర్చశోధనచేసి ప్రకటించను. 1934లో మిత్రులతో కలసి పూనాలో
కాంగ్రెసు సోషల్లసుాపారీాని ఏర్పర్చిన ప్రముఖులలో ఒకరు. రైతాంగ విదాయలయ
సాథపన కూడ ఆ సంవతీర్మే కావించను.
1935 లో కర్షక సేవకుల సభ్ ఏరాపటు చేసి దానికధయక్షత వహించుటయే
కాక, భార్తదేశము అంతట సంచార్ము చేసి, అఖిలభార్త రైతు సంఘ
ఆవశయకతను బోధించి, కిసాన్ సంఘమును ఏరాపటుచేసెను. ద్క్షణదేశ కార్చిక,
కర్షక సమేిళనము సాథపించను. కేంద్ర శాసనసభా కర్షక బ్ృంద్మును నెలకొల్లపను,
రాయలసీమ క్షామబాధితులకు సాయమొనర్డచను.
1936లో ర్డండవ కిసాన్ కాంగ్రెసుకు అధయక్షత వహించను.
1937లో శాసనసభా ఎనినకలలో తీవ్రప్రచార్ము గావించను.
1938 లో కర్షక కవుల సనాినము చేసెను.

33
ఆచార్య ర్ంగా

1939 లో భార్తదేవితో బ్రాికర్చగి అచట కార్చిక సభ్కధయక్షత వహించి


సాితంత్రయసమర్మునకు పుర్చకొల్లపను.
1940 లో మద్రాసులో ఇంటర్నమంట్ వుతతరువును ధికకర్చంచినందున
సంవతీర్ముననర్ శిక్షకు గర్చయయెయను.
1942 లో విడుద్లై కలోనియల్ పీపులుీ ఫ్రీడం ఫ్రంటు ఏర్పర్చుట త్మర్చగి
డిటినూయగా తీసుకుపోబ్డి 1944 అకోాబ్రులో ర్డండు సంవతీర్ముల అనంతర్ము
విడుద్లయెయను.
1945 లో బ్ంద్రులో ఆంధ్ర విదాయర్చథ సభ్ను ఆర్ంభించను. ఒంగోలు,
రాయలసీమ, ఉతతర్ విశాఖ క్షామనివార్ణ ప్రయతానలు, ప్రాజకుాలు. కిసాన్
కాంగ్రెసు సాథపన కేంద్ర శాసనసభ్కు పోటీలేకుండ ఎనునకోబ్డిర్చ.
1916 కేంద్ర శాసనసభ్లో కాంగ్రెసుపారీాకి కార్యద్ర్చశయై, కార్య
కలాపాలు చూచుట,ప్రపంచ వుతపత్మతదారుల సభ్కు లండను అరుగట, ఆంధ్రరాష్ట్ర
కాంగ్రెసు సంఘ అధయక్షుడై కాంగ్రెసు కార్యకలాపములను గావించుట.
కర్షకమూర్చత
“ఆగనా జీవాలు సాగనా లోకాలు
రాజుగా మనమంచి రైతు జూడకపోతే
దేశాలు తల ల్లతుతనా, దాసయపున్ పాశాలు తా వీడునా.”--శెటిాపల్లి.

(శెటిాపల్లి వంకటర్తనం - ప్రత్మ సంవతీర్ం ర్డండు, మూడుపాటలు రైతు


భ్జనావళిలో 1934 నుండి 1939 వర్కు రాశారు. 26 సంవతీరాల వయసుీలో
హఠాతుతగా చనిపోయారు. వార్చ ర్చనలనినంటిని ఇంగీిషు/తెలుగలో ఏ.జి.సాాక్
పర్చచయంతో ర్ంగా గారు ప్రచుర్చంచారు.)

“Princes and lords may flourish or may fade;


A breath can make them, as a breath has made,
But a bold peasantry, their country's pride
When once destroyed, can never be supplied.” - Goldsmith.

34
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

దర్ల్ల, జమీందారుల్ల ఉండవచుచను, ఊడిపోవచుచను. ఒకక


క్షణంలో మళీు ఉద్భవిసాతరు. కాని ప్రత్మదేశమూ తన రైతాంగమును చూచుకుని
గర్చిసుతంది. ఆ రైతాంగం నశించనా, అది పర్చహార్ం లేని నషాం.
ప్రపంచంలో అధిక జన సంఖ్యయకులు కర్షకులే. భ్ర్తావనిలోను అధిక
సంఖయ వార్చదే. అననదాతలు వారే. అనిన వృతుతలకు మూలవృత్మత వార్చదే. వైదిక
యుగాన ఆరుయల వృత్మత అదే. అనిన వృతుతలకంటె అధిక గౌర్వంగా ఆరాయవర్తములో
మనినంపబ్డినది అదే. అందుచేతనే నేటికిని వివాహాది శుభ్కారాయలకు ప్రత్మ
గృహసుతడు వర్గవిచక్షణ లేకుండా నవధ్యనయములు భూమిలో మొలకవేయు
ఆచార్ము కలదు కద్. జనక మహారాజుకూడ భూమిని దునిననటుల రామాయణం
చపుపచుననది. బ్లరాముడు హలాయుధుడు, శ్రీకృషుాడు గోపాలకుడు, శంకరుడు,
నందివాహనుడు ఇవన్సన ఏమిచపుపచుననవి?
మన దేశము వాయవసాయక దేశమే. మన దేవతలటిావారే. మన వైదిక
మంత్రములు కూడ వయవసాయాభివృదిదనే ప్రత్మపాదించును. మనదేశీయులేకాక
విదేశీయులగ, రాజప్రత్మనిధులు కూడ కర్షకుల ఆధికయతను ముకతకంఠంతో
పగిడారు. "అనినరాజ్ఞయంగ వయవహారాలు ఎంత చికుకలైనాసరే, ముందుగ అయిదు
యకరాల చిననరైతు క్షేమముమీద్ ఆధ్యర్పడి యుననవి. సర్ికాలములయందు
నేడును రైతే ముఖయ ఆధ్యర్ము. అతడే ఐశిర్యమునకు ఆధికయమునకు కార్కుడు.
యదార్థం వచించాలంటే, అతడే భార్తదేశము.
"కృషీవలుని సేిద్బిందువే ఈశిరోదిదషమై
ా న ధనము. (Sweat is
devine currency) ఇదే అర్థశాసాానికి మకుటప్రాయమైన స్తత్రమని అర్థ
శాసాానికి ఆదిమపురుషుడగ ఆడమ్సిిత్ అనానడు. ఈ సతాయనేన, “నహిధ్యనయ
సమానోర్ధనః” ధ్యనయంతో సమానమైన ధనం లేద్ని ఏనాడో అనానడు మనభార్తీయ
ఆచారుయడొకరు. ఇటుల వివిధ ప్రముఖులచే ప్రసుతత్మంపబ్డిన కర్షకులకు సంఘంలో
సాథనములేదు. సాహితయములో చోటులేదు. ప్రభ్యతిములో పలుకుబ్డిలేదు. అతనిన
గర్చంచి మొసల్ల కన్సనరు కారుచవారు లేకపోలేదు. కానియదార్థముగా కర్షకాభివృదిధకై
పాటు పడువారు, పర్చతపించువారు ఎంద్రునానరు? హితము కోరువారు
లేకపోయిన మాని, ఇతడిని ద్యచనివాడునానడా? “రైతాంగము దార్చ తెనునగానక,

35
ఆచార్య ర్ంగా

దార్చద్రయముచే పీడింపబ్డుచు అనేక వతలనొందుచు దుఃఖభాజనమైన తమ విధికి


విడువబ్డి, ప్రభ్యతిము, జమీందారులు, వడీెవాయపార్సుతలు, చిననచినన ప్రభ్యతి
ఉద్యయగలు, పోల్లసులు, లాయరుి, పురోహితులు, వీరు వార్ననేల, వార్చ ద్గగర్కు
చేరు అడెమైనవార్చచేతను, అణగత్రొకక బ్డి, ద్యచుకొనబ్డుచునానరు.
‘ఆంధ్రప్రజ’ (జవహర్ లాల్ ఆతికథ 62.)
ఈ ఆంధ్రప్రజకై సర్ిసిం ఒడిె, సతతం సతమతమగచు వివిధ వరాగలకు,
రాజకీయ పారీాలకు, విరోధయి వీరోచితముగా పరాడుచుననవాడు భార్తదేశంలో
ఆచార్య ర్ంగాయే అంటే ఆశచర్యపడనకకర్లేదు. ఆయన కర్షకబ్ంధువే కాదు, కర్షక
మూరేత. కర్షకజ్ఞత్మలో విదాయవంతులు తదితర్ జ్ఞతులోికంటే తకుకవ.వార్చలో వుననత
విద్య అభ్యసించి ఉననత పద్వులు పందినవార్ంత కంటె తకుకవ.
నిరీిర్యమైన రైతాంగంలో చైతనయం కల్లగించింది ప్రప్రథమున మహాతుిడే.
ఆటుతరాిత కర్షకజ్ఞత్మలో పుటిాన పటేల్ ఎటిా ఉద్యయగం సద్యయగం లేకుండా అపార్
మైన కర్షకసేవ చేయుటేకాక కర్షకావళిలో ఎంతో చైతనయము కల్లగించి, ప్రపంచానికి
విభ్రమ కల్లగించాడు. బ్రోెల్ల మొద్లగచోటి ఉద్యమాలోి నేతగా వుండి, మహాతుిని
చేత సరాదర్ బిరుదును పందాడు.ఆ ఉద్యమమే భార్తదేశ కర్షకులోి జ్ఞగృత్మ
కల్లగించింది. రైతులు యథాసిథత్మవాదులు, విపివకారులు కాద్నన మార్కు
ద్ృకపథానిన తలకిందులు చేసింది. నేడు కర్షకులు సాితంత్రయ పోరాటంలో
అగ్రగాములుగా వునానరు. ఆసిత లేకపోవుట, ఆకల్లమంటలు కాదు(మార్చకుసుాలు
చపుపనటుల) విపివానిన తెచేచవి. చైతనయము, సర్చయగ నాయకతిము, పర్చసిధతులు.
నేడు రైతుల సరాదర్ యావదాభర్తదేశానికి సరాదరుగా వుండి కాంగ్రెస్ట వయవహారాలను
కటుాదిటాముతో నడుపుచునానడు.
సరాదర్ పటేల్ రైతుల కొర్కు పోరాడినా, ఆయన రైతాంగము కొర్కు ప్రతేయక
కృషి తీసుకోలేదు. కాంగ్రెసుదాిరానే రైతు సేవ చయాయలని ఆయన అభిప్రాయము.
ఆచార్య ర్ంగా రైతాంగ ఉద్యమ నిరాిత. ఇంతేకాదు నిండు నిలువున ఆయన రైతు.
ఆలోచనలో,అభిప్రాయంలో, అభిమానంలో, అభిభాషణలో, ఆచర్ణలో ఆయన
కర్షకమూరేత. ఆయన కర్షక సఖుడు, సార్ధి, సచివుడు, గరుడు, దైవము ఏమి
కాడు? ‘అధికార్ద్ృపుతల, కర్థమతులకు భోగదాసిగ నునన, భూదేవి దాసయము బాప

36
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

కార్ణ జనుిడైన కర్షకమూర్చత’. ‘వార్తలోన జగము వర్చధలుి చుననది’ కద్. ఆచార్య


ర్ంగా సేవను ప్రశంసించని పత్రికలేదు.
“Prof. Ranga has done to the Indian peasantry what
Sydney Webb did to the British Labour. He knows not only
the depths of Kisan India, but he is the founder of the Indian
Kisan Movement.” Indian Affairs
"సిడిన వబుబ బ్రిటీషు కార్చికులకు చేసిన మేలే ఆచార్య ర్ంగా భార్తదేశ
రైతాంగమునకు చేసెను. ఆయనకు రైతులకు సంబ్ంధించిన సర్ివిషయాలు
సమగ్రంగా తెలుసు. తెల్లయుటే కాదు, రైతు ఉద్యమ నిరాిత కూడ ఆయనే.”
యిండియన్ ఎఫైర్ీ
ఆంగికవియగ షెల్లి The poets are unacknowledged
legislaters of the world. ఏరాజుకారాజు తన రాజయంలోనే పర్చపాలన
చేసుతనానడట. ఈ కవిరాజులు ప్రపంచమంతా పర్చపాలన చేసుతనానర్ట. అటిావార్చ
అభిప్రాయం ఆద్ర్చంచకపోతే, కొంపదీసి వీరుకూడ కొటోి వేసాతరేమో ! కనుక వార్చ
అభిప్రాయాలు చపపక తపపదు ఏ విధంగా చూచినా!
బి.యస్ట.మూర్చతగార్చని పాఠకలోకం ఎర్చగివుండవచుచను. ఆయన
రాజకీయాలోి రాటు తేల్లనవాడేకాక, సాహితయంలోను సరుకుగల వాడె. ఆయన
‘ఆంధ్రవీర్కుమారా’! అనే మకుటంతో ఒక పుసతకం రాశాడు. అందులో ఆంధ్ర
దేశంలో గల వివిధ నాయకులను గర్చంచి కూడ విపిపచపాపడు. ర్ంగాను గర్చంచి
ఆయన అభిప్రాయం.
“భార్త సౌభాగయంబున, కార్య రైతు, అతని సుఖములం
గోర్చ శ్రమలందు ర్ంగా, పేరు మరువకోయి ఆంధ్రవీర్కుమారా”
గంటుపల్లి సీతారామయయగారు, ఈ మహన్సయుడు ‘మహత్మ’లో
ప్రకటించారు (సంపుటం 2 సంచిక 2) ఈ ర్ంగడెవిరో? అను మకుటంతో ఇది
మకుట్లయమానంగా వుననద్ని మనవి.
'ర్ంగర్ంగంట్లవు !సాష్టాంగపడతావు ! కావేటిర్ంగ మము కావు కావంట్లవు!
ఈ ర్ంగడెవిరో ఊహింపగలవా ? కావేటి తీరాధన

37
ఆచార్య ర్ంగా

 శ్రీర్ంగ క్షేత్రాన యాత్ర జేసే ప్రజల నానంద్ వీచికల నోలలాడించేటి


శ్రీర్ంగనాథుడా ?
విపులాటాహాసాన విపరీత భోగాన సకలసౌఖ్యయలలో సంతతారాధనల
తులదూగచుండేటి శృంగార్ ర్ంగడా?
చంద్రభోగా సముతుతంగభ్ంగములతో పంగారు భ్కితతో డెందాన నానంద్
మందుచుండెడు భ్కతబ్ృంద్ముల బ్రోచు శ్రీపండరీ ర్ంగడా?
చంద్ర భాగా నదీ సిచఛతోయమునందు మంత్రపూతసాననాన మహిమతో
వలుగొంది సంకీర్తనలుచేయు సాధుపుంగవుల హృద్రంగముల వలుగొందు
సద్యాంత ర్ంగడా?
 కాదు, కాదీతడు కషాజీవుల బ్రోవ నితయయతనముజేసి నిలువునా కషిాంచి
పేరుగననటిా యా ప్రఖ్యయత పురుషుండు !
కడుపు మంటలతోడ కండిప్రాణముతోడ పలుపాటుి పడుచునన పామరుల
బ్రోవంగ కంకణము గటిాన కర్ి వీరుండితడు !
 అసమాన వాగాధటి పసమీరునా ప్రజా ఉఱ్ఱాత ల్లపించు ఉదేిగ మకికంచు
సాహసిని గావించు శకితమంతుండితడు.”
మాధవపెదిద బుచిచసుంద్ర్రామశాస్త్రి గార్చది తెనాల్ల. ఆయన ర్ంగా
హృద్యము, శకితసామరాథయలు ఎలా ర్ంగర్చంచి పోశాడో చూడండి. “ర్ంగాకింక
నితఃపర్ంబ్నఁగ నిర్ిక్షయముి ప్రాణంబు రైతాంగంబ్నన, సిపక్షమాతఁడొక
పలాకడంగ నేరీత్మ నుపపంగం జొచుచనొ, శతృపక్షమటులే బమాిడెడిన్ వాని
వాగభంగిన్ విశిమ గింగిరాల్ దిర్చగిపోవన్ సాగనొకొకకెకడన్”
ఆయన గ్రామానికి అందుబాటులోవునన గోవాడలో గొపప శిలావిగ్రహం
సాథపించి గంటూరు గొపప నిలబెట్లారు. అంద్ర్కు అననంపెటేా రైతాంగం ఎంత
ఋణములో క్రంగి కృశించిపోతునాన ఆయన ఋణము తల తాకటాయినా పెటిా
తపపక తీరుసుతంది.గోవాడలో యిటీవల (1945 నవంబ్రులో) జర్చగిన శిలావిగ్రహ
ప్రత్మషఠసంద్ర్భంలో కవికుమారులగ వేదుల జగనానధరావు. వంగల శివరామ
బ్రహిము గార్లు ఆచార్య ర్ంగాకు ధనయవాద్ములు అర్చపంచుతూ చపిపన పద్య
ర్తానలు.

38
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఆయత సర్ివైభ్వ సమనిితమౌ సిర్చయింటబుటిా యా


పాయయ మహాధికార్ సముపార్ాక విద్యల నేర్చచయున్ ద్ృణ
ప్రాయముగాగ తదిిభ్వభాగయములన్ ద్యజియించి రైతు నా
రాయణ సేవజేయగ ద్ృఢవ్రతమూనిత్మ తాయగశీల్లవై. ॥

మిసమిసలాడి పాలతెల్లమించుల వనునల క్రతతజ్ఞళ్లవా


పసిడి మరుంగ మేల్లమి ర్వల్ వద్జలుి హర్చద్రవర్ా పుం
బ్సలు వలారుచక్రవిరుల పంటపలాలకు రైతుర్క్షణా
భ్యసన విధ్యనతానముల బ్ల్లకడు మీదు మనోవిపంచియున్.॥
ర్మణీయంబ్గ పూర్ాససయఫలలక్ష్మీ పటాభ్ద్రతిమున్
కమన్సయాకృత వాగఝరీజలకణసాననాన జ్ఞతీయతా
విమలాశంసన పాలన్సయ పృథివీచక్రంబునన్ గూర్చచ వి
భ్రమన్సయంబ్గ సేవచేసిత్మర్చ వహాి ! భార్తీదేవితోన్॥

ర్ంగా నామము రైతులోకమున కెలిన్ కొంగబ్ంగార్మై


ర్ంగార్న్ ర్హిగాంచి కర్షక జనారాత రావముల్ మీ ప్రభా
సాంగోపాంగవిధ్యన మార్గతతులన్ సాధింపగానెంచి స
తాీంగతయంబున కాంగ్రెసున్ ప్రబ్ల సతిన్ జేయ ధర్ిమిగన్ ॥

ప్రాచీనంబ్గ రైతుగౌర్వము సంభావించి తోడోతపున


శ్శశచద్యయతముచేయ కంకణము హసతంబ్ందునన్ దాలుచ మీ
కాచార్ంబ్గ కర్షకీన గరు సేవావాసత సౌఖయంబులో
ఆచారాయ ! భ్ర్తాంబ్ధనయ, భ్వదీయా విర్భవప్రౌఢిమన్॥
“దుననరా ఈ తెలుగభూమిని – తొలుకర్చంచిన పుణయభూమిని
కఱవులేని సిర్గరాజయపు – దర్వు న్సవయెయద్వురా!”
--- తుర్గా వంకట్రామయయ

39
ఆచార్య ర్ంగా

మహాతుినితో సంబ్ంధము
ఆ బోసినవుిలో అసతమించును దేశ
దార్చద్రయత్మమిర్ సంతానపటల్ల
ఆ వఱ్ఱాచూపులో అవతర్చంచును భ్వయ
సౌఖ్యయననతంపు విశ్రంతమధువు,
ఆ మితభాషలో అవఘళించును జ్ఞహన
వీపయఃపూర్ గంభీర్ర్వము,
ఆ ఫాలభాగాన అలుముకొననది దిగిద
గంత యశోవిజయార్రదరరేఖ,
అతడు అడుగ మోపినచోట, అమృత మొలుకు;
అతని గాల్ల వీచినచోట మతులు కుదురు
అతడు సాక్షాతుత శాంత బుదాధవతారు,
డంచు తెల్లయుమో తండ్రి విజ్ఞానబుదిధ. – జంపన
మన దేశంలో అనేక మతకర్తలు పుట్లారు. కొంద్రు రాజకీయ వేతతలు
జనిించారు. కాని ర్డంటిని సమేిళనచేసి లోకానిన సంతర్చంచిన వారు లేరు.
మహాతుిడు ఋషి, రాజకీయవేతత, ఆర్చతేర్చన ఆధునిక ప్రజ్ఞ నాయకుడు. ఆయన
నిద్రాణమైన భార్తజ్ఞత్మని మేల్గకల్లపాడు. లక్షలాది తాయగ మూరుతలను, వేలాది
నాయకులను సృజించాడనుటకంటే, ఒక నూతనజ్ఞత్మని సృషిాచేశాడనిచపపవచుచ.
కాంగ్రెసుకు సార్ధియై 26 సంవతీరాలనుంచి నడుపుచునానడు, తన దేశ
సేవదాిరా విశిమానవసేవ చేయుచునానడు. జ్ఞతీయ దుర్హంకార్ంతో ధూళి
ధూసర్మైన పృధిిని తన సతయ అహింసాబోధలదాిరా పున్సతమొనరుచటకు పూను
కునానడు. ఆయన భార్త దేశములోను, ఆసియాఖండములోను మారుప తెచుచటే
కాక, విశిమంతట్ల మారుప తెచిచ మనననల గాంచాడు.
1.1920 లో శిసుత నిరాకర్ణ వుద్యమం దాిరా రైతులను రాజకీయ
ర్ంగమునకు తెచాచడనే ఉదేదశయముతో మహాతుినియెడ ఆచారుయనకు అధిక ప్రేమ
ప్రప్రథమమున కల్లగినది.

40
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

2 1925లో మహాతుిని ద్ర్శనం మొటామొద్టిసార్చ ఆయనకు కల్లగింది.


అపపడే డా.అనిబిసెంటు ఆసితగలవార్చకి, చదువుకొననవార్చకి మాత్రమే ఓటుి ఉండాల్ల
అని ఆమ అంటూవుంటె, హర్చజనులకు వయోజనులకు ఓటుి కావాలనే ర్ంగా
వాదానిన మహాతుిడు అంగీకర్చంచను, దానితో మహాతుినియందు పర్చపూర్ా
విశాిసము ఆయనకు కల్లగెను.
3. 1931 జనవర్చలో వంకటగిర్చలో జమీందారీ పెతతనము పోవాలనే ర్ంగా
స్తచనను గాంధిజీ అంగీకర్చంచుటేకాక శాసనసభా కార్యమువలినే కాక,
సతాయగ్రహమువలి కూడ జమీందారీ పెతతనము పోగొట్లాలని ర్ంగాకు సలహా
నిచచను. అదివర్కు ఆంధ్రదేశపు కొంద్రు పెద్దలు ర్ంగా రైతుసంఘ నిరాిణపు
జమీందారీ వయత్మరేక ప్రచారానిన అర్చకటిా గాంధీజీ నుండి శ్రీముఖ్యనిన తీసుకు
రావాలని, యత్మనంచి విఫలులైర్ని ఆయనకు తెలుసు. కనుకనే ఆయన ఈ
వంకటగిర్చ సంపర్కము గాంధీజీ యొకక అభివృదిధదాయకము, విపివకార్చయగ
నాయకతిముపై గర్చకల్లగెను. అటేి మహాతుిని హర్చజనోద్ధర్ణ కూడ విపివాతికం
అని ఆయన విశిసించను.
4. మహాతుినికి కూడ, నాటినుండి ర్ంగా మీద్ ప్రతేయక విశాిస మేర్పడెను.
అపపడే భార్తీదేవికి ఆంధ్రదేశ భ్కుతరాండ్రమధయ ఎంత ప్రత్మషఠగలద్య తెల్లసికొని
ఆమను ప్రతేయకంగా ఆశీర్ిదించను.
5. 1935 లో గాంధి - ఇర్చిన్ ఒడంబ్డిక ననుసర్చంచి దేశమంతట త్మర్చగి
ఉపుప చేసుకొనుటకు కృషి చేసుతననందుకు ర్ంగాను గాంధీజీ ఎంతో మచుచకొనిర్చ.
6. రైతాంగ విదాయరుధలకు మహాతుిడు 1936 మే 9 తారీఖున ప్రతేయక
సందేశమును పంపెను.
7. 1933 డిశంబ్రు 23తారీఖున మహాతాిగాంధీజీచే రామాన్సడు
వయోజన విదాయలయమును తెర్చపించను. ఆ భ్వనమే రైతాంగ విదాయలయానికి
ఉపయోగపడు చుననది
8. 1936నుండి, 6 నెలలకు ఒకసార్చ ఆచార్య ర్ంగాను, మహాతుిడు సేవా
గ్రామానికి ర్పిపంచుకొనుచుండెను.

41
ఆచార్య ర్ంగా

9.1936 లో ఆయన, ఫైజుపూరు కిసాన్ కాంగ్రెస్ట అధయక్షోపనాయసములో


గాంధీజీయే ప్రథమ రైతాంగ రాజకీయవేతతయని ఉదాాటించను.
10. 1937-39 మధయ కాంగ్రెసు మంత్రివరాగల సమయంలో వార్చద్దర్చ
మధయ, కొనిన విభేధ్యలు కల్లగినవి. ముఖయకార్ణము మంత్రి వరాగలు చురుకుగా
పనిచేయకపోవడం. కమూయనిసుాలు హింసాతిక ఆంద్యళన చేసుతనానర్నే భ్యం.
11. 1937-39 లలో పెద్దలనేకులు, ఆయనపై ఏదేద్య చర్యలు
తీసుకోవాలని రైతుసంఘాలను నిషేధించాలని ప్రయత్మనంచుచునాన, ర్ంగాపై
రాయిపడకుండా కాపాడుకుంటూ వచాచడు మహాతుిడు. కార్ణం అఖిల భార్త
రైతాంగానికి దర్చకిన, ఉనన సిచఛంద్మగ రైతునాయకుడు, సేవకుడు ర్ంగా
ఒకకడేనని ఆయన విశాిసము.
12. 1937 లో ఒకసార్చ, 1939లో మర్చకమారు, గాంధీజీ ర్ంగాను
పూర్చతగా తన సేవా కార్యవిధ్యనం పెంచవలసినద్ని కోర్డను. అపపటికింకా ప్రపంచ
జ్ఞతీయ విపివ పంథా (World role of National Revolution) ధోర్ణి
కలుగలేదు. కిసాను మజుదూర్ ప్రజ్ఞరాజయ నినాద్ము హృద్గతము కాలేదు. కనుక
ర్ంగా మహాతుిని ఆహాినమును అంగీకర్చంచజ్ఞలక పోయెను.
13. 1939-40 లో జ్ఞతీయ సంఘర్షణను, తిర్చతంగా సాగించాలనే
ఆతుర్తచేత, మహాతుిని ప్రాథమిక ఆశీరాిద్ము పంద్గోర్డను. అహింసాతికంగా
సాధించ గల్లగితే మహాతుిడు ఆశీర్ిదించద్ ననెను. కమూయనిషుాల నమిరాని
వైఖర్చ తెల్లసిన తరువాత, అటుి ప్రార్ంభించనని ర్ంగా మహాతుినికి తెల్లపెను.
అందులకు ఆయన తృపిత చందెను.
14. కాని 1940 లో ర్ంగా యింటర్నమంటు ఆర్ెరును ధికకర్చంచగా
ఆయన సితంత్రించి పోరాటం పెటెానని భ్రమచంది, ర్ంగాపై ఆగ్రహించి హర్చజన
పత్రికలో ఆయనపై వయత్మరేకంగా వ్రాసెను. ర్ంగా మహాతుినకు ఇచిచన
సమాధ్యనంచూచి, త్మర్చగి సుహృద్యుడై ర్ంగాను ఆశీర్ిదించను.
15.1942 లో జైలునుండి రావడంతోటే ర్ంగా తన యావచఛకితయుకుతలు
మహాతుిని సేవావిధ్యనానికి అర్పణచేసుతనాననని ఆయనకు విననవించను.

42
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

16. 1944 లో ర్ంగా జైలునుండి వచిచ, మహాతుిని కలుసుకుననపుపడు


వార్చ ఉభ్య హృద్యాలు ఒకటైనవట.... ర్ంగా రైతాంగ శకుతల హృద్యం,
సేవలను మహాతాిజీ సీికర్చంచి, ఆశీర్ిదించి పెంపందింప పూనుకొనెను.
17. ర్ంగా రైతాంగ విదాయలయమందు 1937 లోనే గాంధి..ల్లనినుల
సిదాధంతాలను పోల్లచచూపెటిా గాంధీజీ మహతతర్ విపివనాయకుడని నిరూపించను.
18. 1945 లో ర్ంగా గ్రంథాలనినటిని చదువుతూ, న్సలగిర్చ జ్ఞతులు
(Tribe of Nilgiris) అనే దానిని ప్రతేయకంగా ప్రశంశించుచూ మహాతుిడు
ఆయనకు ఉతతర్ము వ్రాసెను.
19. ర్ంగాపై అనినవరాగలు కోపించుచునన ఆ 1940 లో కూడ ఆయన
పాండితాయనిన, ధైర్యసాహసాలను, చిర్కాల రైతాంగ సేవను తనతో ఆయనకుగల
చనువును, ప్రేమను ప్రతేయకంగా మహాతుిడు ఉగగడించను.
20. తదితరులవల్లగాక, తనకబిచన గాంధీజీ సేనహానిన మర్డంద్ర్కో
కల్లగించాలనే తాపత్రయం ర్ంగాకు కలదు.
21. పత్మతదేశాల ప్రజల సేవకై ర్ంగాకు ప్రోతాీహమిసుతనానడు గాంధీజీ.
22. కాంగ్రెసులో ముఖయపాత్ర వహించుచునన సరాదర్పటేల్, రైతు
నాయకుడగ ర్ంగాల మధయ పర్సపర్ సహకార్ం పెంపందించాలని మహాతుిని
కుతూహలము.
23. ఆచార్య ర్ంగాచే ప్రత్మపాదింపబ్డిన, రైతుకూల్ల ప్రజ్ఞ రాజ్ఞయనిన
మహాతుిడు ఆశీర్ిదించి అక్షతలు వేసెను.
24. ప్రపంచ ఉతపత్మతదారుల సభ్, కోపెన్హాగన్ సభ్ల కరుగనపుడు,
ఆచారుయడు మహాతుిని ఆశీసుీలను పంది అచట కార్యక్రమము విజయప్రద్ముగ
నిర్ిర్చతంచుకొని, మహాతుినకు విననవించి ఆయన మపుపను పందెను. మహాతుిని
ఆశీసుీలు కలవారు ధనుయలుగదా !
కాంగ్రెసు ఆదేశానుసార్ం ఆరుసారుి జైలుకుపోవుటయే కాక ర్ంగా
నిర్ంతర్ం దేశసేవ చేసినాడు. ఆయన నిరాిణకార్యక్రమం చేయుటలో కూడా
గణన్సయుడు. మహాతుిని ఆదేశానుసార్ం పల్లిలలోనే ఉంటూ అకకడి ప్రజల
ప్రయోజనాలకే పలు విధముల కృషి సల్లపను. గ్రామసౌభాగయం కోసం అధికంగా
సేవ, అపూర్ిమైన పుసతకాల దాిరా ప్రచార్ం చేశాడు. తమ హసతనైపుణయంచే

43
ఆచార్య ర్ంగా

భార్తదేశ ఖ్యయత్మని ప్రపంచం అంతట్ల వాయపింపజేసి వివిధ దేశాలనుండి


ధనరాశులను మన మాతృభూమికి ర్పిపంచిన చేనేత పార్చశ్రమికులు యంత్రాల
పోటీని తటుాకొనలేక ల్లకకకు కోటికి మించిన సంఖయతో కృశించుతుంటే వార్చ
దీనసిధత్మని చూసి ద్యతలచిన వారు లేనపుపడు, సహాయసంపత్మతని అందించిన
వారు లేని సమయాన ఆంధ్రరాష్ట్ర చేనేతసంఘమునే కాక అఖిలభార్త చేనేత
కాంగ్రెసు సంఘమును కూడా అలపకాలములోనే ఏరాపటు చేసి, వార్చలో రాజకీయ
చైతనయము కల్లగించి, వార్చని కాంగ్రెసుకు బాసటగా నిల్లపిన కార్యశీల్ల ర్ంగా. గ్రామ
పునర్చనరాిణానికి, హర్చజనలు , గిర్చజనులకు ఆయన చేసిన సేవ నిరుపమానం.
ఆయన ఆర్చధక శాస్త్ర గ్రంథాలన్సన గ్రామసుతల ప్రయోజనాల కోసమే ర్చించ
బ్డాెయి. అఖిల భార్త మినహాయింపు ప్రాంతాల మహాసభ్ ఆయన సృషిఠయే.
“గ్రామ ప్రజల అవసరాలను బాగా అర్ధం చేసుకొని, హృద్యపూర్ికంగా వాటి
కోసం పాటు పడుతుననది ఒకక ర్ంగా గారే” అనానరు వైస్రాయ్ కార్యనిరాిహక
సభ్యయలలో మేథావియైన సర్ జేమ్ీ క్రిబ్.
ప్రణాళిక వ్రాయడంలో ఆయనది పెటిాంది పేరు. ఆయన వయోజన విదాయ
ప్రణాళిక ప్రపంచ ఖ్యయత్మ గాంచినది. ఆయన రైతాంగ విదాయలయం, పౌర్సతి
కళాశాల అనుకర్ణీయాలు అయినవి.
ఆయన గొపప వీరుడు. ఆయన వీరోచిత కారాయల్లనోన ఉనానయి.
మోహనలాల్ సాగాానా తో కలసి అసెంబ్లి భ్వనం మీద్ గల యూనియన్ జ్ఞక్
పతాకానిన లాగివేసిన వీరుడు. 1930 లో కృష్టాజిలాిలో సతాయగ్రహ సమయాన
అంగల్లరు మొద్లగ ప్రాంతాలలో పోల్లసులు చేసిన అతాయచారాలను ఆయా
ప్రదేశాలకు వళిి వార్చతో ఎంతో ధైర్యంగా పోరాడి, వార్చని అర్చకటుాటకు ఎంతో కృషి
చేసి, ప్రజల భ్యాంద్యళనలను బాపి, పోల్లసు జులుం ను అర్చకటాగల్లగిన అమిత
ధైర్యసాహసోపేతులు. యుద్ధ నిరోధక సమయంలో ఆయన వీరోచితంగా 1940
లో ప్రవాసాజాను ధికకర్చంచిన సంగత్మ లోకవిదితమే. అందుకే ఆయనను మహాతాి
గాంధీ “ఆచార్యర్ంగా అత్మ ధైర్యశాల్ల” అని ప్రశంసించాడు.
కొంద్ర్చకి మాట్లిడగల శకిత ఉంటే వ్రాయగల నేరుప ఉండదు. వ్రాయగల
నేరుప ఉంటే మాట్లిడగల ద్క్షత ఉండదు. ర్ంగాకు అన్సన ఉనానయి. ఆయన వకత,
వాద్చతురుడు. అసమాన ఆంద్యళనకారుడు. ప్రచండ ప్రచార్కుడు. నిరాిణ
నిపుణుడు, పండితుడు, ఆర్చధక పర్చశోధకుడు, విమర్శకుడు.

44
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

గ్రంథ ర్చయితగా నూతన ద్ృకపధంతో, సమకాల్లన సమసయలకు అద్దం


పటేా పలుగ్రంథాలను ర్చించారు. అంతే కాక సాహితయ పర్ంగా కూడా విపివాతిక
మారుపలు తీసుకు రాగల్లగారు. ఆంధ్రసాహితయ పర్చషత్, నవయ సాహితయ పర్చషత్ల
మధయ భాష్ట వివాదాలునానయి. ఆచార్య ర్ంగా భాష్ట విషయంలో నే కాక వసుత
విషయంలోనూ ఇదివర్కు ఎవరూ తీసుకురాని మారుప తీసుకువచాచరు.
మన కవులంద్రూ ప్రాచీనుల ప్రాముఖ్యయనిన , మనదేశ ప్రాశసాతయనిన, మన
రాజుల ఆధికాయనిన గానం చేశారు గాని లోకానికి ఆధ్యర్భూతమైన కర్షక, కార్చికుల
గూర్చచ కనున ఎత్మత చూడలేదు, పనెనత్మత పలుకలేదు. ఇంతే కాదు, కవిరాజు
రామసాిమి చౌద్ర్చ కురుక్షేత్ర సంగ్రామంలో “ఆముటెదుదలు ర్డండు పోరాడు
చుండ నడుమ నునన లేగల కాళ్లి నల్లగినటుి” అంటే అది శూద్ర ఉపమానం
అనానరు విమర్శకులు. కర్షక ఇత్మవృతతం కావయ వసుతవుకు తగద్నానరు కవులు,
పత్రికాధిపతులు కూడా. ఆయన ప్రకటించిన రైతు భ్జనావళి, కషాజీవుల
ప్రాముఖయము సాహితయంలో తీవ్ర పర్చణామం తెచాచయి. దాని తరువాత
అటువంటి గేయకావయములు అనేకం బ్యలు దేర్చనవి. కర్షక ఇత్మవృతతము గల
అనేక గ్రంథాలకు ఆయన పర్చచయం వ్రాసి ప్రచార్ ప్రాముఖయం చేశారు. రైతు
గ్రంథమాల పెటిా కర్షక కవులకు సనాినాలు చేసి, వార్చ ర్చనలను
ప్రోతాీహపర్చారు. ర్ంగా గార్చ కృషి ఫల్లతమే నేడు అంద్రూ కార్చిక, కర్షక
ఆలాపన చేయుట. జ్ఞనపద్ గేయాలలాగా ఈ గేయాలు ప్రచార్ంలోకి వచుచటకు
కార్ణభూతుడు ఆయనే. ఈ విధంగా భాషతో పాటు భావము పైన కూడా ప్రభావం
చూపిన ప్రత్మభాశాల్ల ర్ంగా. వాహిని వంటి పత్రిక దాిరా, పలు వాయసాల దాిరా
పత్రికా ప్రపంచంలో కూడా ఆయన చూపిన మారాగలు అనుసర్ణీయం.
“ లోకమంతా నిద్రపోతునన సమయంలో కాంగ్రెసు వారు తలపెటాని
రోజులోి ఈ దేశంలో సంఘం దాిరా రైతులను మేల్గకల్లపి రైతు, రైతు అని
మొర్ల్లడి, రైతు బాధలు తొలగింప తలపెట్లాడు ర్ంగా.” అననది కృష్టాపత్రిక .
వివిధ ప్రాంతాల కర్షకోద్యమాలను ఏకముఖం చేసి సిరాజయ పోరాట్లనికి
సోపానంగా సాధించిన వారు లేరు. ఈనాడు అటువంటి ఉద్యమం ఒక రూపం
ధర్చంచడానికి కార్ణ భూతుడు అయాయడాయన. భార్తదేశం కన్సవిన్స ఎరుగని
నూతన పద్ధతులను రైతు ఉద్యమంలో ప్రవేశపెటిాంది ర్ంగాగారే. రైతు ర్క్షణ

45
ఆచార్య ర్ంగా

యాత్రలు, రైతు రాయబారాలు, రైతు ర్క్షణ దినం, రైతు విదాయలయం, రైతు


భ్జనావళి ముననగనవి వీర్చ మానసిక పుత్రికలే.
కుటుంబ్ జీవితము
ర్ంగాకు ఇద్దరు తముిలు. అందులో ప్రథముడు వంకటపపయయ, స్తకలు
ఫైనల్ వర్కు చదివను. కుటుంబ్వయవహార్ం దిద్దవలసి వచుచటచే ఉననతవిద్య
చదువుటకు వీలుకలుగలేదు. ఈయన మంచి ఉద్రేకి, ఉతాీహ వంతుడు.
గ్రామములో ఒక పెతతందారు. కాంగ్రెసు రైతు ఉద్యమాలంటే అభిమానమే కాదు,
శకితకొలది సేవచేయును. ఈయన కొనిన సంఘాలు పెటిాంచను. వడిె ఉపపరులకు
ప్రతేయక వృత్మత సంఘములు ఏర్పర్చుచు, కృషిచేయుచుండును. కనుకనే గర్చకపాడు
సమీపములో ఉపపరులు వేరేఊరు కటుాకొంటూ "ర్ంగాపుర్ము' అని నామకర్ణ
మొనర్చచర్చ. గంటూరుజిలాి యానాదుల సంఘమును నెలకొల్లప పనిచేయుచునానడు.
ఇచాచపుర్ం నుండి బ్యలుదేర్చన రైతు ర్క్షణ యాత్రాద్ళంలో వుండి
విజయవంతముగా సాగించుటలో సాయసంపత్మత కలుగజేసెను.
ఆచార్య ర్ంగాకు ర్డండవ తముిడు లక్ష్మీనారాయణ. ఆయన ఎమ్. ఏ.
ఎల్.ఎల్. బి. ప్రాకీాసు చేయక గ్రామములోనే వుండి సింత సేద్యము చేయుచు
రైతాంగానికి వివిధరీతుల సాయము చేయుచునన రైతునాయకుడు, గంటూరుజిలాి
రైతు సంఘమునకు అధయక్షుడుగను, ఈనాందారీ రైతుసంఘ అధయక్షుడుగను,
అఖిలభార్త కిసాన్ సభ్కు కార్యద్ర్చశగను పనిచేసెను. ఒంగోలు జిలాిబోరుె
కాంగ్రెసుపారీాకి నాయకుడుగను వయవహర్చంచను.
కమూయనిషుాలు రైతు సంఘాలలో చేర్చ రైతులకు చేయుచునన అనాయయము
చూసేత ఎంతో దారుణంగా తోసుతంది. ప్రభ్యతిమువారు కంట్రోలు పెటాకమునుపే,
కమూయనిషుా కృష్టాజిలాి రైతు సంఘం ధ్యనయంబ్సాత 10 రూపాయలకు కంట్రోలు
చేయమని తీరాినము చేసింది. ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ అధయక్షుడు అదే పల్లకేక
వేశాడు. ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం (కమూయనిషుాలది) 1943.9.13వ తారీఖున
బ్సాత 1 కి 10 లేక 11 రూపాయలు వుండాలని తీరాినించింది. ఇది ఎంత ఘోర్
అనాయయమో ఆలోచించండి. రైతులు కొనేవాటికి కంట్రోలులేకుండ, రైతు పండించే
ధ్యనాయలకు రైతు సంఘాల పేర్నే కంట్రోలు చేయమని కోరుట రైతుల నటేాట

46
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ముంచుటేగదా ! రైతు సంఘము వర్గసంసథ. ఆ వర్గలాభ్ముకొర్కు అది ఏర్పడింది.


అటిా వర్గసంసథ రైతుల లాభ్ముకొర్కు పాటుపడకపోగా, వార్చని నషాపర్చుట్ల?
కమూయనిషుాలుగా కంట్రోలుకావాలంటే అర్థముంది. రైతు సంఘాల పేర్ రైతులనే
కూలద్రోయుట క్షమింపరాని అపచార్ము. దీనికంతా కార్ణము ఒకటే.
కమూయనిషుాపారీా కార్చికవర్గము పారీా కార్చికుల క్షేమమే వార్చకి కావలసింది. ఏ
వర్గసంఘములో వునాన, వారు వార్చపారీా ద్ృకపథముతోనే పాటుపడతారు.
కంట్రోలు కంట్రోలని నినాదాలు యిచేచవారు, అసలు ధర్లు పెర్గట్లనికి
కార్ణాలు కనుగొంటే బాగావుంటుంది. ధర్లు పెర్గట్లనికి నాలుగ కార్ణాలు
కనిపిసాతయి. 1. ప్రజల అవసరాలు పెర్గడము, 2. సపియి తగగడం, 3.డబుబ
చలామణి పెర్గడం, 4. మార్కం రేటు వేగంగా మార్టం. ఈ నాలుగలో ఏ ఒకక
కార్ణంచేతనైనా ధర్లు పెర్గట్లనికి అవకాశము వుననది. ధ్యనయం సంద్ర్భములో
సయాం, బ్రాిల నుండి వచేచ బియయం సపియి తగిగంది. డబుబ చలామణి
నాలుగర్డటుి పెర్చగింది. ఇక ధర్ల్లందుకు పెర్గవు? శాస్త్రరీతాయ పెరుగతాయి.
ఈ సంగతంతా గ్రహించే ఆర్వ ధర్ల కంట్రోలు కానూర్డనుీలో ధర్లను
కంట్రోలుచేయుటలో ప్రభ్యతాినికిగల యిబ్బందిని వాణిజయసభ్యయడిలా వచించాడు:
"ఉతపత్మతదారుడు వినియోగము చేసే వసుతవులనుకంట్రోలు చేయకుండా, అతను
ఉతపత్మతచేసే సరుకుల ధర్లు కంట్రోలుచేయుట అనాయయము. పైగా ఉతపత్మతదారుని
జీవిత ఖరుచ, ఉతపత్మత ఖరుచ ఎకుకవైన విషయానిన గమనించుటలేదు." 1939
అకోాబ్రునుంచి 1943 సెపెాంబ్రు వర్కు అనిన ధర్ల కంట్రోలు సభ్లలోను,
ప్రభ్యతాిధికారులు యిదే అభిప్రాయానిన ప్రకటించుచుండిర్చ. కనుకనే యం. యన్.
రాయ్. యిలా అనానడు. “The price control conference clung to the
view that the agriculturist deserved to be benifitted through
a rise in prices in Wartime" “ధర్ల కంట్రోలు సభ్వారు
యుద్ధసమయంలో ధ్యనయం ధర్లు పెర్చగిన ప్రయోజనానిన రైతు అనుభ్వించుటకు
అరుహడనే ద్ృకపధంతో వునానరు”.
పైకి ధ్యనయం ధర్ పెర్చగినటుి కనబ్డాె రైతు అధిక లాభ్ము పందుటలేదు.
కార్ణమేమంటే ఉతపత్మతదారునకు జీవితపుఖరుచ ఉతపత్మత ఖరుచకూడా పెర్చగి

47
ఆచార్య ర్ంగా

పోయింది. కనుక అధిక ధర్లవలి రైతు పంద్వలసిన లాభ్ము పందుటకు


అవకాశము లేకుండాపోయింది.
ఈ సంగత్మని గమనించే కృష్టాపత్రిక యిలా వ్రాసోతంది. "ధ్యనయం ధర్లు 1
ర్డటుా పెర్చగితే వయవసాయపు ఖరుచలు 3 ర్డటుి పెర్చగినవి. 100 రూపాయలకు వచేచ
ఎదుద 400 యిచిచనను దర్కడంలేదు. ఇతర్ పదారాథల మాట చపపనకకర్లేదు. వీసె
0-4-0 (అణాలు) అమేి చింతపండు వంటిది సాంబారున్సళ్లి త్రాగే యీ
రాష్ట్రవాసులు లక్షలాదిగా సైనయములో చేరుటవలి 1-0-0 వర్కు పెర్చగినది. ఏ
వసుతవుచూచిన కొనబోతే కొర్చవియై వూర్కుననది. ధ్యనయంధర్లు కంట్రోలుచేసి
రైతుల రాబ్డికి మిత్మ యేర్పర్చి అతనికి కావలసిన యితర్ వసుతవులను
కంట్రోలుచేయక, చేసిన వసుతవునైనను చీకటి బ్బరాల పాలుగాకుండ ఆపజ్ఞలని
ప్రభ్యతిమును, దాని ఉద్యయగలును రైతులు బ్ల్లసిపోయిర్నుకొందుర్ని మేము
నమిజ్ఞలము' 1945-11-10.
ఈ విధంగా పత్రికలు, ప్రభ్యతోిద్యయగలు కంట్రోలు రైతు పండించేవాటికి
పెటుాట అనర్థకమంటుంటే కమూయనిషుాలు కేవలం కార్చికుల లాభ్ం కొర్కు,యుద్ధ
కృషికొర్కు (యుద్ధసమయములో భార్తదేశకార్చికులు సమి చేసిన ర్ష్టయకు తీర్ని
నషాం వసుతంద్ని తలచి) కంట్రోలు నినాదానిన లేవదీసి రైతులను త్మండిదంగలని
ఇంకా అనరాని, వినరాని మాటలంటూవుంటూ రైతులను బాధ పెడుతూవుంటే
ఆంధ్రరాష్ట్ర రైతు సంఘము(ర్చజిషార్)ె రైతుల తర్పున నిలబ్డి అఖండ సేవ
చేయుచునాన, దానికింకా బ్లము యిచుచటకు ధ్యనోయతపత్మతదారుల సంఘం పెటిా
దానికి కార్యద్ర్చశగా వుండి ధ్యనయంధర్ల కంట్రోలును గర్చంచి ప్రథమమునుండి
కమూయనిషుాల వైఖర్చ, రైతు సంఘాలు అవలంభించిన (కమూయనిషుా) రైతు వయత్మరేక
నషాదాయకవిధ్యనము పూర్చతగా ఖండించుటే కాక, ధ్యనయంఉతపత్మతదారుల సంఘం
తర్పున కమూయనిషుాల సంకుచిత-ప్రమాద్కర్మైన ధ్యనయం ధర్లను గర్చంచి
ఖండించుచూ, ప్రభ్యతి నిర్ంకుశ విధ్యనమునకు తోడపడిన జ్ఞతీయ వయత్మరేక
పంథాను ఖండిస్తత, తీరాినములుచేయుచు, ధ్యనయముబ్సాత 1 కి 12 రూపాయలు
ఉండాలన్స, ర్చకిిజిషను, ఎకిిజిషనులో రైతులకు కలుగచునన కషానష్టాలు
నివార్చంచుటకు లక్ష్మీనారాయణ అశేష శ్రమచేశాడు. అనేక సభ్లు, సమావేశాలు,
ప్రకటనలు చేసి ప్రభ్యతోిద్యయగలను కలసికొని వార్చతో ఉతతర్ ప్రతుయతతరాలు జర్చపి.

48
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఎనోనవిధ్యల రైతాంగానికి అమిత సేవచేసి, ర్ంగా అనుంగ తముిడని


అనిపించుకొని ఆయన కారాగృహములో ఉనన సమయాన ఆయన లేని లోటు
తీర్చచన రైతాంగబ్ంధువు లక్ష్మీనారాయణ.
ఆయన గొపప సేవకుడయినటులనే ఆంధ్ర సాహితయములో, ర్ంగాతో
సర్చతూగ గలడు. ఉభ్యుల ర్చన ఒకేమాదిర్చ వుంటుంది.లక్ష్మీనారాయణ వాహిని
పత్రికకు సంపాద్కుడుగా వుండి సమర్థతతో సాగించాడు.
దేశములో అనేక పత్రికలు పుడుతూవునానయి గిడుతూపునానయి.వాటి
ఆద్రాశలుకూడా భినానలు, ఈ వాహినియొకకఆద్ర్శం గమనార్హం. ప్రథమ సంచిక
సంపాద్కీయము గమనిసేత దాని ఆద్ర్శం మనకు ద్యయతకమవుతుంది. "సిరాజయ
సంపాద్నకు మూలాధ్యర్ము ప్రజ్ఞశకిత అటిాప్రజ్ఞశకితని ఇనుమడింపజేయుట,
రాచకీయ సంసథలయొకక ముఖయకర్తవయము.
ఈ కర్తవయ నిర్ిహణమునకు ప్రాణము కార్చిక, కర్షక వర్గచైతనయము. అటిా
వర్గ చైతనయము ప్రజ్ఞన్సకమునకు కల్లగించుటే నేడు ఆంధ్రదేశమునకు మేము
సమర్చపంచుకొనుచునన ఈ వాహిన్సపత్రిక ప్రతేయకసందేశము, '
ఈ పత్రికదాిరా ప్రజ్ఞశకితని పెంపందింప జేయుటయే కాక, పత్రికా
ప్రపంచంలో కూడ మారుప తెచచను (సంపాద్కుడు)
ఆయన కృషాజనిసాథనమునకు యాత్ర చేసివచాచడు రైతు సేవలో, 1937
సంవతీర్ం డిశంబ్రు 4 వ తేదీన ఇడుపులపాడు గ్రామంలో మూడవ బాపటి
తాల్లకా రైతుసభ్లో రాజద్రోహ ఉపనాయసమిచాచడని సత్రపరవర్తనకు జ్ఞమీను
యివివలసినద్ని ప్రభ్యతిము కోర్చనపుడు జ్ఞమీను నిరాకర్చంచిన (జైలుకేగెను)
మొకకవోని పౌరుషము గల్లగిన రైతునాయకుడు లక్ష్మీనారాయణుడు. ఆచార్య ర్ంగా
రాజకీయ జీవితము ఆబాలగోపాల మర్చగినదే. ఆయన కుటుంబ్జీవిత మాధుర్యం
ఎర్చగిన వార్డంద్రునానరు?
నేటివల్లకాక ఒకానొకపుపడు మనదేశ స్త్రీలను అధికముగా గౌర్వించడి
వార్ని మన సాహితయమువలి విదితమగను. వైదికయుగమున ఆ గౌర్వముండెడిది.
భ్వభూత్మ కాలములో కూడా అటిాసితే
థ అలవడెనని అనుకొనుటకు ఆధ్యర్ములు
ఉతతర్ రామ చర్చత్రమును బ్టిా ఊహించవచుచను. రాముడు సీతను “దేవీ”! అని

49
ఆచార్య ర్ంగా

సంబోధించును. ఆమ తన అభిలాషను తెలుపమననపుపడు "ఆజ్ఞాపించుము"


అనును. సనాినపరాకాషాకు యింత కంటే ఏమి కావాల్ల.
లోకంలో భార్యను దాసిగా చూచేవారునానరు. భారాయవిధేయులునానరు.
ఆమ నడిసేత కాళ్లు అర్చగిపోతాయనుకొని నెత్మతని పెటుాకొనిమోసే వెూహలాలసులు
వునానరు. కాని ఆమను గౌర్వ భావముతో గర్చతంచే వారు, ఆమకు సమానహకుక
మరాయద్లు యిచేచ వార్డంద్రునానరు? యిలా యిచేచవార్చలో ఆచార్యర్ంగా ఆద్ర్శ
మూర్చత.
ఆచార్య ర్ంగా, భార్తీర్ంగాల దాంపతయము అసద్ృశము, అననయము. మన
ఆచారుయనకు ఆమ బ్హిఃప్రాణమేకాదు, అంతఃప్రాణము కూడ. వార్చ దాంపతయప్రేమ
సఖయభావ మాధుర్య మిళితమై, ఆద్ర్శ ప్రద్మైనది. అది ఉతతమశ్రేణికి చందినది.
ఆమ గణగణాలను, శకితసామరాధయలను ఇష్టాగోషిాలోకాని, బ్హిర్ంగసభ్లలోకాని,
గ్రంథాలలో కాని సంద్రాభనుగణయంగా ఆయన చపిప చర్చతారుథడగను. ఆయన
పతీనవిధేయుడుకాడు. సత్మని సర్చసమానముగా భావించి, సగౌర్వంగా సతకర్చంచే
సంసాకర్చ, యింతేకాదు, ఆయన అర్ధనారీశిరుడు. ఆయన అర్ధనారీశిర్తాినికి ఒక
ఉదాహర్ణ గమనించిండి. మద్రాసులో ఒకనాడు గొటిాపాటి బ్రహియయ, ఆచార్య
ర్ంగా ఒక చోటికి పోద్లచారు "ర్చక్షాను పిలవనా ఎకికపోదాం' అనానడు మిత్రుడు
బ్రహియయ. 'భార్తీదేవికి అది ఇషాం లేదు నేను ఎకకను' అనానడు ఆచారుయడు.
అర్ధనారీశిరుడంటే యిటిా వాడే కదా ఏ చిననకార్యముకూడ ఆయన ఆమకు
అయిషామైనది చేయడు. మన హిందూస్త్రీలు భ్ర్తలను ఎంత పూజయభావంతో
పూజిసాతరో అటిా భావముతోనే ఆయన ఆమను ఆద్ర్చసాతడు. ఆశచర్యమేసుతంది
ఆయన పోకడ చూసేత. కొతతవార్చకి, అది మరో ప్రపంచంగా తోసుతంది. ఆచారుయని
వంటివారు ఎంద్రునానరు?
ఆచారుయనితో సమానమైన అర్ధనారీశిరుడు ఆంగేియులలో ఒకరునానరు.
ఆయన పూర్చతపేరు ఫ్రెడర్చక్ విల్లయమ్ లార్డనుీ అయన ఎర్చిలైన్ పెథికుకను
పర్చణయ మాడెను, వివాహమైన తరువాత పుటిాంటిపేరుపోయి భ్ర్చతంటి పేరు
వసుతంది. పురుషులు ఎకుకవేమి, స్త్రీలు తకుకవేమి అని తలచి, ఆచారానిన
అత్మక్రమించి ఆమ పేరు తనపేరు కలసివుండాలని ఆమ యింటిపేరు పేధికుకను
తన యింటి పేరు కల్లపెను. అపపటినుంచి పెథిక్ లార్డనుీ అనిప్రఖ్యయత్మగాంచాడు.

50
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

మనలో కొంద్రు పూరాిచారాలు తోసిపారేసుతనానరు. నూతనాచారాలు


సీికర్చసుతనానరు. ఆచారాలు మార్చన ప్రయోజనములేదు. హృద్యము మారాల్ల.
సంసకృత్మ లేని మారుప నిష్పపరయోజనము.
మానవసంఘములో సభ్యత అభ్యయద్యమైన కొదీద, పురుషులలో
మహత్రపవృతుతలుద్యించి, స్త్రీ జ్ఞత్మయంద్ంతకంతకు అధిక ఆద్ర్ సనాినములు
అలవడును. వేయేల? ఒక సంఘం యొకక నాగర్చకత అభివృదిధ, స్త్రీ జ్ఞత్మయందు
పురుషులు చూపు ఉననత ద్ృకపధం పై ఆధ్యర్పడియుండును.
ఆచారుయని ఆయన తముిలను విదాయవంతులుగా జేయుటకు మంగమితల్లి
45,000 రూపాయలు ఖరుచపెటిాంది. కాని ఆమ వార్చనెననడు ఉద్యయగం చేయుమని
ప్రోతీహించలేదు. సితంత్రజీవనమగ రైతు జీవనానికే వార్చకి అభిమానము
కల్లగించింది. ఈనాడు వార్ంతా సింత సేద్యము చేయుచునన రైతులే, రైతు
నాయకులే. ఈ పునాది అంతా ఆపుణయమూర్చతదే.
"ఆమ మాటలకంటె భావాలకంటె, ఆమ చేతలే ఆమ బిడెలకు
హృద్యాలనే కాదు, తతాినికి రూపురేఖలు యిచిచనవి. ఆ ముగగరు ఈనాడు రైతు
ఉద్యమమున సేవచేసుతనానర్ంటే. ఒకకరు ప్రార్ంభ్కులుగా, మర్చకకరు రైతుర్క్షణ
యాత్ర సార్ధిగా, మూడవవారురైతు సంఘాల సమాలోచనకర్తగా, రైతువుద్యమ
చర్చత్రయందు కనపడుచునానర్ంటే మంగమి జీవితమే ప్రత్మబింబితమగచుననద్నన
మాట. (మాఅమి మంగమి 1929.2.19 వాహిన్స ఆచారుయని ర్చన.)
ఆ తల్లి ఋణవిముకిత కొర్కే ఆ తనయుడు “హర్చజన నాయకుడు” అంకిత
మిచిచ శాశిత కీర్చత కలుగజేశాడు.
ఆచార్య ర్ంగా ఆయన తముిలు విభ్జించుకొని వేరువేరుగా
జీవించుచునాన ఎంతో కలసిమలసి, "ఐకమతయముతో ఆద్ర్శప్రాయముగా
సంచర్చంచుచునానరు. అనన మాటకు అడుగదాటరు ఆయన తముిలు. ర్ంగా
వార్చని వార్చబిడెలను ఎంతో ఆద్ర్ణతో చూసాతడు. ఆపాయయముగా పలకర్చసాతడు.
తముిలతో సంప్రదించిన తరువాతకాని ఆయన యేకార్యము ఆర్ంభింపడు.
ఆచారుయడు ఆర్ంభించిన ప్రత్మకార్యములోను ఆయన సోద్రుల, భార్తీర్ంగా,
సాయములేకుండా వుండదు.

51
ఆచార్య ర్ంగా

అచార్యర్ంగా రైతాంగ విదాయలయము ఆర్ంభిసేత, ఆయనవలననే


అగచుననదా! లక్ష్మీనారాయణ ర్డసిడెంటు ప్రనిీపాలుగా వయవహర్చసాతడు.
వంకటపపయయ విదాయరుధల భోజన మజానపానాదులను చూసాతడు. వార్చ ఆట
పాటలకు ప్రోతాీహమిసాతడు. భార్తీదేవి వార్చ కషాసుఖ్యలు మాతృప్రేమతో
కనుగొని కంటికి ర్డపపవల్ల కాపాడుతుంది.
ఆచారుయనకు నూతనమైన భావాలను (ఐడియాస్ట) వంకటపపయయ అందిసేత,
లక్ష్మీనారాయణ దానిని వయత్మరేకధోర్ణితో వాదించి,ఆచారుయనకు దానికి సమాధ్యనం
ఆలోచించుకొనే అవకాశము కల్లగించి రాజబాటకు ర్పిపసాతడు. భార్తీర్ంగా స్త్రీ
జన సహజమైన ఓర్చి, కూరుిలతో ఆచారుయని శారీర్ మానసిక కష్టాలను తొలగించి
నూతన చైతనయమిచిచ తన సహజబుదిదకుశలతతోను, వయవహార్ ద్క్షతతోను
అనుష్టాన మార్గమును ఆయనకు అవగతము చేయును. ఆచారుయనకు ఇంతమందీ
హంగదారులునానర్ననమాట, మనము అవగతము చేసుకోవాల్ల ఆద్ర్శమైన వార్చ
కుటుంబ్జీవితము, మనకు నవజీవితాద్ర్శమును నెలకొలపక పోవునా?
జైలు జీవితం
‘‘దేశముకితకి పోరాడు ధీర్మతులు, ఆతిసాితంత్రయమున దేల్ల యాడుకతన
వార్చ పాల్లకి జఱసాల సిర్గశాల వార్చకవమానమనుమాట వటిామాట.’’ ‘‘బానిసకు
యజమాని గృహమంతయు జైలేయనునటుి నాకు భార్త దేశమంతయు పెద్ద
జైలువల్ల నుననది.’’ (మహాతుిడు.) దురాిరుగలకు పర్లోకమున నర్కము అని,
యిహలోకాన జైలు అని అంద్రూ అనేదే. జైలుజీవితము ప్రతయక్షనర్కమే. ఆ
పనుల్ల, ఆ దుసుతల్ల, అకకడ అధికారులు పెటుా యాతనల్ల, ఆ పురుగల త్మండీ,
దేవతా పులుసు, సి కాిసు ఖైదీల బాధలు చపపతర్ంకాదు, యీ బాధలకు జడిసి
దురాిరుగలు దౌర్ానాయలు చేయర్ని ప్రభ్యతింవారు తలచవచుచ. కాని అది కలి.
దంగతనము చేయువారు, సంపాదించుదామనే ఉదేదశయముతోనే చేయరు. అది వార్చ
మానసిక ప్రవృత్మత.
మహాతుిని ప్రబోధంవలి జైలుయాత్ర తీర్థయాత్ర అయినది. అది శ్రీకృషా
జనిసాథనమని ఖ్యయత్మగాంచింది. నేడు జైలుకు భ్యపడేవార్డవరూలేరు.
దేశారాధకులోి దేశారాధకులకు (ఒక యోగయత) ఒక గీటురాయి అయినది. అసలు

52
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

జైలుకుపోవట మేమిటి? మనం సితంత్రంగా వునానమా? వుంటే మనకీగత్మ


ఎందుకు? పెద్ద జైలునుంచి చిననజైలుకు పోతునానము. అంతేకాదు సాితంత్రయ
సంపాద్న కొర్కు పోతునానము; ‘‘దేశంబు నాద్ని తెల్లవిపంద్ని యటిా దేబెది అది
యెటిాబ్రతుకు?’’. ఆరోగయ భ్ంగం కల్లగింది: అసువులు బాసినవారు ఉనానరు,
అయితే ఏం? దేశం కొర్కు ప్రాణాలను పువుిల మాదిర్చగా అర్చపంచే తాయగలు
బ్యలు దేరారు బాపుజీ బోధలవలి. శ్రీకృషా జనిసాథనం, మన కొంద్ర్చ కాంగ్రెసు
సేవకులోిని, మనోమాల్లనాయనిన పోగొటిా తాయగదీపితని ప్రకాశింపచేసి ఐకయతాభావం
అలవర్చచింది. అంతేకాక ఆధునిక ఉతతమసాహితయమంతా అచచటనే సృషిాంప
బ్డింది. ఆతోిననత్మకి, దేశ సాితంత్రాయనికి కూడ జైలుకు వళుటం ప్రత్మ కాంగ్రెసు
సేవకునకు అవసర్ం.
ఆచార్యర్ంగా అనేకసారుి కారాగృహానికర్చగాడు. ఆయన ప్రప్రథమున,
రీసెటిల్మంటు ఆంద్యళన సంద్ర్భంలో జైలుకువళాిడు. 1931 డిశంబ్రులో
ఆయనిన అర్డసుా చేసి ఒక సంవతీర్ం శిక్ష విధించింది ప్రభ్యతింఅపపడే ఆయిన
‘‘ఆధునిక రాజ్ఞయంగసంసథలు’’అను గ్రంథానిన ర్డండుభాగాలుగా ర్చించాడు- వివిధ
దేశాల రాజ్ఞయంగం ఎలావుననద్య, మనదేశరాజ్ఞయంగంతో పోల్లచ, సులభ్శైల్లలో,
రాజ్ఞయంగ గొడవ తెల్లయని రైతాంగంకూడ తెలుసుకొని రాజకీయజ్ఞానం
పందేటటుి ర్చించాడు: వాటిని కాకినాడలోని జ్ఞతీయ గ్రంథమాల ప్రచుర్చంచి
వాయపితలోనికి తెచిచంది.
1940లో మద్రాసున కర్చగినపుపడు ప్రభ్యతిం వారు మద్రాసు విడిచి
పమినమంటే పోక, శాసనోలింఘనజేసి చర్సాలోి ఏడాది పునానడు. 1941-2-
11 త్మరుచునాపల్లి జైలునుండి విడుద్లచేసి వంటనే డెటినూయగా రాయవేల్లరు
జైలుకు తీసుకొని వళాిరు. మళీి ఒక సంవతీరానంతర్ం 1942-3-11 విడుద్ల
చేశారు. 1942-44 ర్డండేండుి డెటినూయగా వునానదు. 1942 నవంబ్రు 4 అర్డసుా
చేశారు. 1943 జనవర్చ 10 రాజపుట్లనా ద్గగర్ దామోజైలోి వుంచారు. 1944
అకోాబ్రు 9 తేదీన విడుద్ల చేశారు. చల్లబాధచే ఆసుపత్రిలో బాధపడుతుండి కూడా
ఈ ద్ఫా ఆయన ఆనేక గ్రంథాలు రాశాడు. పాకిసాథన్, Kisans and
Communists, Challange of the World role of National

53
ఆచార్య ర్ంగా

Revolution. Life and thoughts of a political prisioner


మొద్లగనవి. అకకడ జీవితము మధుర్ంగా గడిచింది. ఏకాశయముతో వచిచన
వార్పపటికి 500 వునానరు. పెదిదర్డడిె త్మమాిర్డడిెగార్చ( వయవసాయశాఖ్యమాతుయలు)
త్మయయని కంఠంతో ప్రభాత భేర్చలేసేత అంద్రు లేచి కారాయలుతీర్చచ సాననాలు చేసి
ఫలహారాలు సేవించి ప్రార్ధన, అటు తరాిత ఆచార్యర్ంగా అనుదినము
వుపనాయసాల్లవిటం జర్చగేది. ఆ దేశభ్కుతలశిబిర్ం ఒక విశివిదాయలయం అయియంది.
పాకాల వంకట్రామా నాయుడు. (ర్ంగాగార్చ అనుచరుడు స్తళ్లిరుపేట)
ర్చజిష్టారుగా పనిచేశాడు. ఆయన ఉపనాయసాలకు 300 మంది హాజర్గతూ
వుండేవారు; ఎకకడవునాన ఆయన ఆచార్యతిము, ఆయనిన వీడదు. గ్రంథ ర్చన
ఆగదు. కొటోివేసేతనేం, కోటలో ఉంచితేనేం !
ఉద్యం సంగత్మ చపాపను తరాిత సంగత్మ చపపవదూద ! 11గంటలకు
భోజనాలు, తరాిత రాటనచక్రము, అధయయనాలు, మళీి ఫలహారాలు, 4 గంటలకు
మీటింగలు, ఆటలు పాటలు అనంతర్ం భోజనాలు. ఈ విధంగా విదాయర్చధజీవితం
గడిపినటుి గడిపారు మన దేశభ్కుతలు. అకకడ పండగలు పర్ిదినాలని,
సాితంత్ర్యయతీవాలు, సభ్లు, సమావేశాలు, జైలు అధికారులతో అపపడపపడు
తగాదాలు, చిత్ర చిత్రంగా జర్చగింది యీ ద్ఫా. ఆ మధుర్ జీవితానిన ఎంతైనా
చపప మకుకవవుననది. కాని, “అత్మ సర్ిత్ర వర్ాయేత్’’అనానరుగా ఆరుయలు!
ఆచార్య ర్ంగా జైలోి వునాన పూరుకుండే మనిషి కాదు. ఆయస వయోజనవిదాయ
ప్రచార్ంతోపాటు అనేక గొపప గ్రంథాలు ర్చించి రాణకెకెకను.
పచచయపప కళాశాలలో ప్రధ్యనాచార్యతిం
పలుసారులు పర్దేశాలకేగి 1927లో సిదేశానికి వచిచనతరాిత యేమి
చేయుదునని ఆచార్య ర్ంగాకు ఆలోచన ఆర్ంభ్మైనది. ఆయన ప్రభ్యతోిద్యయగము
చేయడని ఆయన సిభావానినబ్టిా మనకు విదితమే. ఐ.సి.యస్ట. పరీక్ష జదువుట
మానిన సంగత్మ తెల్లసినదేగదా! ఇక యే వృత్మతలో ప్రవేశించిన, తన రాజకీయ
జీవితానికి ఆటంకం వుండకుండా వుండుటేగాక, భావిజీవితానికి ఆభివృదిధకర్ంగా
వుండునో, దాని కొర్కై ఆయన తీవ్రఆలోచన చేయసాగాడు. అది
ఉపాధ్యయయతిమేనని నిశచయించు కునానడు.

54
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

బ్రతకలేక బ్డిపంతులని మనలో ఒక సామతుననది. అలా తలచుట


పర్పాటు, ఉపాధ్యయయవృత్మత ఉతతమవృత్మత. ఇంతేగాక ఉపాధ్యయయులుగా నుండి
దేశోపకార్ము చేసిన మహానుభావులు అనేకులు కలర్ని ఆయన యెరుగక పోలేదు.
మద్రాసులోని ప్రభ్యతేితర్ కళాశాలయగ పచచయపప కళాశాలపై ఆయన
ద్ృషిాపడెను. అందు ప్రవేశించిన ప్రయోజనముండునని తలచి అందుకొర్కు
ప్రయత్మనంప, మధయ అనేక అడెంకులు వచిచనా చివర్కు అద్ృషావశాతుత అందులో
ఆయనకు ఉద్యయగం 1927 అంతయమున లభించను.
ఆయన ఆ కళాశాలలోని రాజకీయార్చథక శాస్త్ర శాఖకు ప్రధ్యనాచారుయడుగా
(Head of the department of History and econamics) నియమింప
బ్డెను. ఆయన ఆకీఫరుాలో చదివినది ఆదే అపపటికి ఆయన వయసుీ 27 యేళ్లు
మాత్రమే. మనిషి సుూర్ద్రూపి కాడు. డాబుద్ర్పం అసలేలేదు. కనుక ఆకర్షవంతంగా
లేడు పిలిలకు. కాిసులోకి వళుగానే మొటామొద్టిరోజున విదాయరుధలు అంద్రూ
గలింతుచేశారు, ర్డండవరోజునా అంతే నోరుయెతతనివిలేదు. ఈ పిటాలపోలాయి.
మనకు చపేపదియేమిటి, మనము వినేదియేమిటి? అనుకునానరు. ఆయన
సంగతేకాదు, మొటామొద్టిరోజులోి వచిచన ప్రత్మ ఉపాధ్యయయునకు ఇటిా గౌర్వమే
విదాయరుధలు చేసెద్ర్ను సంగత్మ అనుభ్వము గలవార్చకి అంద్ర్కు యెరుకయే కదా!
ఈ బ్డిపిలిలు మాసార్ను
ి పెటేా యాతన, వార్చకీ వీర్చకీ మధయ జర్చగే కార్యకలాపాలన్సన
కనునలకటిానటుల కాంచనగను మునిమాణికయం వార్చ ‘‘ఉపాధ్యయయుడు’’ లో.
మూడవరోజున విదాయరుదలను కాసత మంద్ల్లంచాడాయన.‘‘నాయనలారా!
నేను చపేపసంగత్మ కాసత వినండి. మీలో నాకంటే కొంద్రు పెద్దవారుగూడా
పునానరు. మీరు అలిర్చ చేసేత నాకు వచేచ నషామేమీలేదు. ఇంతమాత్రాన నా
ఉద్యయగము పోదు. నాకు జీతము ముటాకపోదు. ఎటు వచీచ నషాపడేది మీరే. కనుక
యీ సంగత్మ సంద్రాభలన్సన ఆలోచించుకొని అలిర్చమాని చవియొగిగ నేను చపేపది
విని మీరు బాగపడండి’’ అని కాసత హితబోధ చేసేటపపటికి అందులో కొంద్రు,
ఆయినా చూదాదం యెలావుంటుంద్య, అలిర్చయెందుకని, అలిర్చమాని ఆలకించ
వుదుయకుతలయాయరు. అంతట ఆర్ంభించాడు ఆచారుయడు తన అనర్గళ ఉపనాయస
ధోర్ణిని. పిలిలంతా అది విని దిగ్రభమజందిపోయారు. అరే! మనమే తపుపచేశాం.

55
ఆచార్య ర్ంగా

ఏపుటాలో యేపాముననద్య తెలుసుకోకుండా, పిటాకొదిద కూతఘనమౌనో! అని


అనుకునానరు. నాలుగోరోజున ఆయన కాిసులోకి రాగానే చుటూాచేర్చ ప్రొఫెసరు
గారూ! ప్రొఫెసరుగారూ! మేము మీకు టీపారీా చేయడానికి నిశచయించుకునానమని
చపపసాగారు. “అందుకు నాకు యేమీ అభ్యంతర్ం లేదు. ఆఖరుచలో నేనుగూడా
సగము వంతు యిసాతను. యిది సాంప్రదాయము పాశాచతయదేశాలలో మీరు నాకు
చయయడం, నేను మీకు చయయడం అవుతుంది. ఇందువలి మనము వుభ్యులం
ఒకర్చనొకరు గౌర్వించుకొంటునానం’’అని అనేసర్చకి వార్ంతా పర్మానంద్భ్ర్చతులై
మరుసటి రోజున అలాగే చేశారు.
ఉపాధ్యయయుడు వుద్రేకుడు కాగూడదు. అతనికి ఓరుప, నేరుప వుండాల్ల.
అవిలేకపోతే ఆయనగత్మ అధ్యిననమే. ఈ ర్డండుగణాలు అదివర్కే ఆచార్య ర్ంగాకి
అలవడుటచే, పిలిల ప్రేమకు పాత్రుడయాయడు. విదాయరుథలంత మంచివారు మర్చకరు
లేరు.వార్చ హృద్యాలు నిషకలిష్టలు. వార్చ బాగోగలన్సన ఉపాధ్యయయుల మీద్నే
యుండును. విదాయవినోదాలోినేకాక, వినయ విధేయతలోికూడా. సదుగణ
సముపార్ానలోను, విదాయబోధలోను, ఆయన ఆచార్య నామము సార్ధకము.
ఆచార్య ర్ంగా, అంద్ర్చ ఉపాధ్యయయులవల్ల పాఠము చపుపటతోనే తృపిత
నొంద్క, పరీక్షలలో వచుచ అనేక ప్రశనలను, వాటికి సమాధ్యనాలు చపిప అధికంగా
విదాయరుథలు పరీక్షలలో ఉతీతరుల
ా యేయటటుి చేశాడు.పరీక్షలోి మద్రాసు కళాశాలలు అ
నినంటిలోకి పచచయపప కళాశాల ఆయన కాలంలో ప్రధ్యనసాథనం ఆక్రమించింది.
ఆనరుీ స్తాడెంటుీని ప్రజల సిథత్మగతులను తెల్లసికొనుటకు ఆయన
పర్చశోధనలు జేయించాడు. ఆ పర్చశోధనలలో ఆయనవిదాయరుథలు చాల విఖ్యయత్మ
గాంచారు ఆయన విదాయరుథలలో నొకర్గ కె. గోపాలరావు కర్ాన్మడల్ పందాడు.
ఆయన ఆచార్యడుగానుననసమయాన, పచచయపప కళాశాల అర్థశాసాానికి
అధికఖ్యయత్మ గాంచింది. (పచచయపప స్తకల్ ఆ్ ఎకనమికుీ అని ప్రఖ్యయత్మ
గల్లగింది) అందుకనే ఆయన రీసెటిల్మంటు కమిటీకి కార్యద్ర్చశగానునన
కాలమందు కూడా ఆయనకు నెలకు రూ. 400-0-0లు జీతము యిస్తతనే
వునానరు కళాశాలవారు. ఇలా పిలిలవలి, కళాశాలవార్చవలి, మననన, మానయత
పందుచునన మన ఆచారుయడు 1930 లో ఢిల్లి అసెంబ్లికి అభ్యర్చథగా నిల్లచినపపదు
‘‘కళాశాల ఉద్యయగ ల్లవరు, శాసనసభ్లకు పోరాద్ని నియమము కలద్’’ ని వారు

56
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

చపపగా ‘‘మీ కళాశాలయంద్ల్ల పద్వి కనన ప్రజ్ఞసేవయే నాకు పర్మప్రీత్మ’’ యని


ఆచార్యతాినికి రాజీనామా యిచిచవేసెను. పచచయపప కళాశాలలోని ఆచార్య
తాినికి మాత్రమే ఆయన రాజీనామ ఇచాచడు కాని, ఆయన రాజకీయాలోి
ప్రవేశించినా ఆచార్యతాినిన మానలేదు అని మనము మర్చి పోరాదు. ఆచార్య
ర్ంగా నామము వాడుకపేరే కాక సార్ధకనామమేనని మనకు ముందు విశద్ం
కాగలదు.
‘‘జర్యు మృత్మయులేని జనునటుి ప్రాజుాండు
ధనము విద్య గూర్పద్లచవలయు
ధర్ి మాచర్చంపద్గ మృతుయచేతల
బ్టిా యీడి బ్డినవాడు వోల్ల’’
ఆర్చథక పర్చశోధనలో అందె వేసిన చయియ
ఆచార్యర్ంగా, మనదేశములోని వివిధ తర్గతుల ఆర్చథక సిథత్మగతులు, వార్చ
అవసరాల్ల, పర్చశోధన చేయుటదాిరా మనదేశములో ప్రఖ్యయత్మ గాంచిన
ఆర్చథకవేతతగా అధిక ఖ్యయత్మ సంపాదించాడు. ఉతతర్ హిందూసాధనంలో రాధ్య కమల
ముఖరీా( రాధ్య కమల ముఖరీా “పద్ిభూషణ్” - ప్రొఫెసర్ ఆ్ ఎకనమిక్ీ –
లకోన 1889-1969) పర్చశోధనల కెటిా విలువ గలద్య,ద్క్షణదేశమునకు
సంబ్ంధించి నంతవర్కు యీయన పర్చశోధనలకు అటిా విలువ, విఖ్యయత్మ కలదు.
పంజ్ఞబు ప్రభ్యతిమువారు పల్లిప్రజల ఆర్చథక పర్చశోధనము చేయించు చుననను,
రైతాంగపు ఆర్చథక పర్చశోధనలలో ర్ంగా పర్చశోధనలవల్ల తృపితకర్ంగా లేవు.
డాకారు గిలబరుదసాిటర్, హేరాల్ె మాన్ (Harold maun) కర్నల్ జ్ఞక్,
వార్చ విదాయరుథలు అనుయాయులు, మలబారు, చంగలపటుా, హైద్రాబాదు ముననగ
ప్రాంతాలలో పర్చశోధనలు చేసి, ప్రఖ్యయత్మ గాంచినటుిగనే ఆచార్య ర్ంగా రైతుల
ఆర్చథక పర్చసిథతులలో సర్చయైన అంచనాలు వేసి, ప్రభ్యతిమువార్చ ల్లకకలు యెలా
తపుపడు తడికలో, లోకానికి వలిడించాడు, ఒకక రైతు ఆర్చథక పర్చసిథతులు
తెల్లసికొనుటలోనే ఆయన తృపిత పంద్లేదు. వయవసాయ కూల్లలు, చేనేత
పార్చశ్రమికులు, న్సలగిర్చ కొండజ్ఞతులు మొద్లగవార్చ సిథత్మగతులు పర్చశోధనలు

57
ఆచార్య ర్ంగా

చేసి ప్రఖ్యయత్మ గాంచాడు. ఆంధ్రా ఎకనామికల్ సీర్చస్ట క్రింద్ ఆయన పర్చశోధన


గ్రంథాలు ప్రకటింపబ్డినవి.
1. Economic organisation of Indian villages vol 1 (Deltaic
villages) 1926.
ఆంధ్రములో ప్రథమ ఆర్చథకశాస్త్రము ర్చియించిన ప్రఖ్యయతులు, ప్రత్మభా
వంతులు కటామంచివారు పీఠకలో యీ గ్రంథానిన పర్చపర్చ విధ్యల ప్రసుతత్మంచారు.
2. Economic organisation of Indian villages vol II (Dry
Deltaic villages) 1928.
3. The Tribes of Nilagiries - Their Economic and Social
conditions - 1928.
4. The Handloom Weaving Industry - 1930.
5. Economic condition of the Zamindary ryots 1983.
6. Labour in South India - 1934.
7. A guide to Rural Economics.
ప్రభ్యతింవారు కొంద్ర్చచేత పర్చశోధనలు చేయించారు. కొనిన విశివిదాయ
లయముల్ల చేయించినవి. కాని వయకితగతంగాను, ఒంటర్చగా అధిక వయయ ప్రయాస
లకు లోనై యింత ఓరుప నేరుపలతో, యినిన పర్చశోధన గ్రంథములు వ్రాసిన వారు.
ఆయనతపప మన దేశములో మర్చకరు లేరేమో! ఆయనచేత యీ గ్రంథ ర్చన
చేయించిన శకితయేది? ఆయన యందావిర్భవించిన ప్రజ్ఞకషా నివార్ణా శకితయే.
1927-30 లో ఆయన పచచయపప కళాశాల ప్రధ్యనాచారుయడుగా
నుననపుపడు విదాయరుథలచేత పలు పర్చశోధనలు చేయించుట పాఠకుల్లర్చగినదే.
1927-29 లో మద్రాసు ప్రభ్యతాినికి ఆర్చథక సలహాదారుగా (Special officer
for Economic survey of Madras Government) నుండి ప్రభ్యతిము
నుండి వేతనమును, పార్చతోషికమును పుచుచకొనకనే న్సలగిర్చ, కోయంబ్తూతరు,
సేలం, గంటూరు జిలాిలలో పర్చశోధనలు చేసెను. ఆ పర్చశోధన వలి ప్రజల
దార్చద్రయసిథత్మ, అత్మదారుణంగా ఉననటుి ఋజువగటచే, ఆ ఆఫీసును ర్దుద చేసి
ఆయన పర్చశోధనలు ప్రచుర్చంపక ప్రభ్యతిమువారు మిననకుండిర్చ, ఆయన
పర్చశోధనా నైపుణయమును గమనించే, 1929-30 లో ఉభ్యగోదావరీ,

58
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

కృష్టాజిలాిల రీసెటిల్మంటు ఆర్చథక పర్చశోధక కమిటీవారు ఆయనను కార్యద్ర్చశగా


యేరాపటు చేసుకొనిర్చ, అందునా ఆయన పర్చశోధన ఫల్లతములు పదిమందికీ
పంచిపెటిా, ప్రసుతత్మంపబ్డాెడు.
మన దార్చద్రయసిథత్మ తెలుపుటకు ఆర్చథక శాస్త్రజుాల ల్లకకలు, డొకకలు
అవసర్ములేదు. మన గ్రామాలోి నివసించు, మన కంటికగపడు నర్కంకాళములే
ప్రతయక్ష ప్రమాణము. ప్రత్మ సంవతీర్ము మన దేశములో యెకకడో ఒకచోట
కాటకం రావడం, జనం నలుిలుమాడినటుి నశించడం పర్చపాటి అయిపోయింది,
దీనికంతకు కార్ణమేమిటి? ప్రపంచంలో యే దేశమైన సుభిక్షంగా వుండాలంటే, ఆ
దేశపు వయవసాయ, వాణిజయ, పర్చశ్రమలు పర్సపరాభివృదిధకర్ములై పర్చఢవిలాిల్ల.
అటిాది మన దేశంలో లేదు. మన వర్తకం, పర్చశ్రమల్ల పరులపాలైపోయాయి. అవి
మనల ననుదినమూ క్షీణింప జేయుచుననవి, దేశానికి వనెనముకైన రైతాంగానిన
కృంగదీసుతనానయి ఈ ర్డండును. దేశాభివృదిధకర్ములగ వాణిజయ పర్చశ్రమలు
పర్హసతగతం కాగా యిక మిగిల్లంది మనకొకకటే వయవసాయము, ఇది
ఇక్షాికులనాటి పద్ధతే. ఇంతేకాక, జమీందారులు, ష్టహుకార్ి ద్యపిడీకి అంతేలేదు.
ప్రభ్యతిపు పనునలకు పర్చమిత్మ అంటూ లేనేలేదు. వయవసాయానికి న్సటి సర్ఫరా
శూనయము, రైతుల కృషి ఫల్లంచుటకు మేఘుడే కార్కుడయాయడు. పురుష ప్రయతనం
పూజయమైనది. ఇక మనదేశం బాగపడేదెలా? ఇంతటితో పోలేదు. గోరుచుటుాపై
రోకటిపోటననటుి ప్రభ్యతిమువార్చ పనునల పద్ధత్మ, వయయవిధ్యనము కూడ దేశార్చషాం
గానే వుననది. కనుకనే కర్వులకు మనదేశం పుటిాలియినది. దార్చద్రయదేవత మనలను
పీకుకత్మంటుననది.
ఆచార్య ర్ంగా యివన్సన ఆలోచించాడు. యివన్సన తన గ్రంథాలోి వివర్చంచి,
ప్రజలకు శ్రేయోమార్గం చూపెట్లాడు. అంద్ర్చవల్లనే ఆయన యీ గ్రంథర్చనతోనే
కూరోచలేదు, దేశీయులు ఆర్చథకంగా కాసత అభివృదిధ పందుటకు వివిధ వృత్మత
సంఘాలు నెలకొలుపట ఆయన విశేషం. రైతు సంఘాల్ల, కూల్లసంఘాల్ల, చేనేత
పార్చశ్రమిక సంఘాల్ల మొద్లగనవి ఆయన సృషేా. మన ఆర్చథకవేతతలు పుసతకాలు
వ్రాసినవారునానరు. ఆయనవల్ల పీడిత ప్రజకు ప్రతయక్ష ప్రయోజనము కలుగజేసిన
వార్డంద్రునానరో చపపలేము.

59
ఆచార్య ర్ంగా

మన ఆర్చథకవేతతలు అధికంగా ప్రభ్యతిపుల్లకకలనే ఆధ్యర్ంగా తీసుకొనానరు


కాని, సియముగా పర్చశోధించి మదింపువేసినవారు అరుదే. మనదేశ ఆదాయానిన
మదింపువేసిన దాదాభాయికికాని, డిగ్బ్లకికాని, విశేిశిర్యయకు కాని, ప్రజలతో
పర్చచయమంత? వార్చ అంకె ల్లంతవర్కు సియముగా తేలుచకొననవి? మనదేశంలో
మొటామొద్ట దామాష్ట సాలుసర్చ సగటు ఆదాయము రూ.20/- ఆని దాదాభాయి
మదింపు వేశాడు. (1870) కర్ాన్ ప్రభ్యవు 1900 లో రూ.30/- అనానడు. ష్ట
కంబ్ట్లగారుి 1921-22 లలో రూ.67/- అనానరు. 1931 లో బాయంకింగ
విచార్ణసంఘం వారు భార్తదేశములోని నికరాదాయము యెంత హెచుచమదింపు
వేసినా సాలుకు తల ఒకటికి 42 కనన లేద్ని నిర్ాయించారు. అందువలి రోజుకు
రైతు ఆదాయము 0-1-7 అయింది. (సంవతీర్ం ఒక అణా 7 పైసలు.) ఆచార్య
ర్ంగా అధికశ్రమచేసి రైతు ఆదాయము రోజుకు 0-0-11గా నిర్ాయించాడు.
(1935) రోజూ రైతు చల్లించవలసిన బుణం 0-2-3. ఇవి నేటి భార్త దేశపు
రైతు భాగయభోగాయలు. అతడు అననమే త్మనాలో, సుననమే త్మనాలో, ఆలుబిడెలనెలా
పోషించాలో మీరే ఆలోచించండి. రైతు సంఘాల పేర్చట కొంద్రు కొనిన నినాదాలు
యిస్తత వునానరు. రైతు సిథత్మగతులు వార్చకేమైనా తెల్లసేనా? ఇతరులు యే
మరుగదురు రైతుల బాగోగలు? రైతునాయకుడుగానే కాక ఆచార్య ర్ంగా
ఆర్చధకవేతతగా కూడా రైతు ర్క్షణకై ప్రత్మదినమూ పదుగర్చతో పోరాడేది ఈ రైతు
దుసిఠత్మ మనసులో నుంచుకొనే. అందుకనే ఆయన వయియ రూపాయలు ఆదాయము
రాని రైతున కెటిాపనూన వేయరాద్ని చపుపను. ఇది ఆశచర్యంగా కనిపించవచుచను
కొంద్ర్చకి. ప్రపంచానిన పీడించే ష్టహుకార్ికు ర్డండు వేల రూపాయల ఆదాయము
పైబ్డి తేనే ఆదాయపుపనున. దీనికంతకు కార్ణం రైతు తర్ఫున నోరువిపేపవారు
లేకపోవుటే, మతతనివాడిని చూసేత మొతతబుదిధ అయింద్నన సంగత్మ అంద్ర్కు
తెల్లసిందే. రైతుల మీద్ దుర్భర్ పనునలు బ్డుట వార్చలో రాజకీయ చైతనయం
లేకపోవుటే.ఆచార్య ర్ంగా ఆర్చధక పర్చశోధనలో అందెవేసిన చయియ అని ఆయన
వివిధ పర్చశోధనలు విదితము చేయును.
‘‘పగలు రాత్మర్చ లేక పాటుపడు నా రైతు
కడగండులం గాంచి యాద్ర్చంచక పోతే
రాజయమే యిల నిలుచనా, భూదేవి భ్గనమై పోకుండునా! సె.. గి.

60
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

వకత
సీియాభిప్రాయాలను ప్రపంచంలో ప్రచార్ం చేయట్లనికి అనేక సాధనా
లునానయి. అధికంగాను, తిర్గాను రేడియో దాిరా చయయవచుచ. తరాిత పత్రికల
వలి, అనంతర్ం గ్రంథర్చన దాిరా కూడ చయయవచుచ. గ్రంథకర్తగా తన
అభిప్రాయాలను విశిమంతట్ల వద్జల్లినవారు అనేకులు కలరు. తమ గ్రంథాలలో
విపివజోయతులను వల్లగించినవారు వేళిమీదే ల్లకికంపులోకి వసాతరు.
ఇక ర్ంగా వాకీర్ణి ఎటిాద్య పర్చకింతము. ఆయన గొపప ఆవేశపరుడు.
ఆవేశము లేని వకతృతిం, వకతృతిం కాక వాచాలత అగను. ఆయన ఆవేశం
ఔచితాయనిన భ్ంగపర్చదు. అనర్గళమైన ధ్యర్ ఆయనను శిక్షంచు నాయయాధిపత్మ
(1931) బ్రుక, యెలకెిన్సీ వుననద్నానడు. ఆయన ఉపనాయసధోర్ణి ప్రవాహ
వేగమును పోల్లన ధ్యరాళమగ శైల్లయని నూయస్ట క్రానికల్ పేర్చకననది. ఆయన కృషి
అంతా పండితుల కొర్కు కాదు ప్రజ్ఞన్సకము కొర్కు, ప్రజల నుద్రేక పర్చడంలోను,
వార్చకి సుబోధకర్ంగా వార్చమాటలలో, వార్చ పద్ధత్మని, వార్చ మనసతతి మర్చగి
చపపగల దిటా ఒకకడేనేమో! రాజకీయ ప్రతయరుథలపై కాక పారీాలపైనే ఆయన
అంబులపది పోన్సయుటలో అగ్రేసరుడు.
ఆయన ఉపనాయసం సీియబ్ృందానికి పర్మానంద్ం, పర్పక్షానికి
పకకలో బాకు, వడి, వాడి ఆయన వాకుకలో విశేషంగా వుంటుంది. కార్ణమేమంటే
తాను యదార్థమని నమిినదానినే చపుపను. ఇందుచే ఆయన వాకుక శకిత
సమనిితమై యుండును. వకతకు కావలసిన ఆతివిశాిసం ఆయనలో అమోఘం.
ఉద్యమాలకు వర్వడి, ప్రోతాీహం ఒకుకమిడి ఆయన ఉపనాయసం వలి కలుగను.
ఆయన గొపపవీరుడు. వీర్ర్సములో ఆయన ప్రజ్ఞన్సకానికి ఉద్రేకం కల్లగించి
కార్యసాధన కావించును. ఆయన యెకకడ కాలుపెటిాతే అకకడకు జనం
వేలాదివేలుగా వసాతరు. ఆయన సేవాధరాినికి,వకతృతాినికీ వశులుకానివారు లేరు!
తలపరువు నోరే చపుపను. శాసనసభ్లోిను, మన కాంగ్రెసు ర్ంగంలోను,
వాద్ చతురులుగా ప్రఖ్యయత్మ గాంచినవారు పెకుకరు గలరు.వకతకు కావలసింది
హృద్యం. అందు కళాభిరుచికల వానికేచోటు, వాదించువానికి కావలసింది

61
ఆచార్య ర్ంగా

మద్డు. అతడు స్తక్షమద్ర్చశయై తీవ్రాలోచన, విషయ విభ్జన, సపష్టాచాచర్ణ,


తీవ్రవిమర్శ చేయగల వాడై వుండాల్ల.
మన ఆంధ్రులోి పట్లాభి, రామల్లంగార్డడిె, రాఘవేంద్రరావు యిందులో
గొపపవారు. పట్లాభి ప్రత్మభ్ కౌనిీలు నందుగాక, కాంగ్రెసు కద్నర్ంగమందే
కాంచనగను. గొపపగొపప లాయరులై ప్రఖ్యయత్మగాంచిన దాసు, పటేలు, మోతీలాలు
వాద్చతురులను, సిరాజయపారీా సంద్ర్భంలో తన వాద్చాతుర్యం చేత చకితులను
జేసినది చర్చత్ర ప్రసిద్దము. వేయేల పట్లాభి ప్రత్మవాది భ్యంకరుడు. ఆయనకు సాటి
మర్చకనిని కానం.కాని ఆయనవాద్నలో కాసత కరుకుతనం కాననగను. డాకారు
కదూ!
రామల్లంగార్డడిె జసిాస్ట పారీా ప్రభ్యతికాలంలో వార్చనెలా పల్లాలు
కొటిాంచిందీ ప్రపంచమరుగను. ఆయన పరాయిని రాళ్లుబెటిా కొటాడు, బుకాక వాడి
తోనే పోట్లిడినా పువుిలతోనే పోట్లిడాలని మనలో నొక సామత యుననది.
అటిావాడు ఆయన. ఆయన ర్సహృద్యుడు, ఎదిర్చని తన హాసయచాతుర్యముచే
బుటాలో బెటిా తనున తాను చకకగా కాపాడుకోగల కాపుబిడె.
రాఘవేంద్రరావు ఆంధ్రదేశంలో పుటాకపోయినా మధయమాగాణములో
సీియ ప్రత్మభ్చే ప్రసిదిదకి వచిచ, ప్రజ్ఞనాయకుడు గాను, ప్రభ్యతోిద్యయగి గాను,
ప్రజ్ఞసేవలో తనకాలము గడపిన గణన్సయుడు. గాంధీటోపితో గవర్నరు గదెదనెకికన
దేశసేవా పర్తంత్రుడు, ఆయన యెదిర్చని యేమీ అనడు. ఆయన వాద్నలో యెంత
గాంభీర్యము, శకిత, వైశాలాయలుంటవో అంత విలాసముకూడా వుంటుంది. ఆయన
భాష శ్రీనివాస శాస్త్రి భాషవల్ల మృదుమధుర్ము. పరాయివార్చకి పర్వశతిము
గలుగజేయును. అసలు ఆయన బార్చషారు వాద్నలో పరాయివానికి అవకాశము
లేకుండా చేయగల చతురుడు, ఆయనది సమోిహనాస్త్రము. ఆచార్యర్ంగా వాద్ము
సర్సమైనదే. వాచయముకంటె ధిని అధికము. ఆయన విషయ విమర్శన చేయును.
తన వాద్నాబ్లమునకు తన అర్థశాస్త్రమును అండగాగొని అవతల్లవాడిని
నిరీిరుయనిగా చేయగల నిపుణుడు. ఎదిర్చని సాధయమైనంతవర్కు తనవైపు త్రిపుప
కొనుటకే యత్మనంచును, అటువనుక అతడు యెదిర్చంచినచో అతనిని పీటీచేసి కాని
పీఠము బెటాడు.

62
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

రాజకీయవేతత
రాజకీయవేతతగా రాణించుట బ్హుకషాము, అందున పరాధీన దేశాలోి
మర్చన్సన. ప్రభ్యతిము పెటేా బాధలు చపపతర్ముగాదు. ప్రజల విమర్శలకు అంతే
వుండదు. ఎకుకవ తీవ్రముగా ప్రభ్యతాినిన విమర్చశంచే వాడే గొపపవాడుగా
ఎననబ్డుతూ వుంట్లడు. గాంధియుగానికి ముందు రాజకీయవేతతలది అది ఒక
జ్ఞత్మగా వుండేది. వారు బాగా రాజకీయాలు చదువుకుననవారుగా ఉండేవారు,
అద్ంతా తారుమార్యింది. గాంధి యుగమున గీటురాయి మద్డుగాక
తాయగమైనది. నేడు రాజకీయనేత లనబ్డు నాయకులలో కొంద్రు రాజకీయ,
అర్థశాస్త్రముల నెరుగనే యెరుగరు.
విషయప్రవేశమునకు ముందు మన ప్రాచీన రాజకీయవేతతల సిర్చంచుట
యీ సమయమున సముచితము. మన కాంగ్రెసు సాధపకుడు హ్యం (1885) కాని
కాంగ్రెసు మూలపురుషులనేకులు. వార్చలో దాదాభాయ్, మహతా వాచా, గోఖలే,
త్మలక్, సురేంద్ర నాధ బెనరీా, ఆనంద్ మోహన్ బోస్ట, విపిన్ చంద్రపాల్, సినాహ,
లజపత్మరాయ్, సుబ్రహిణయ అయయర్, విజయరాఘవాచార్చ, సుబాబరావు, శంకర్
నాయర్, సయయదు మహమిదు మొద్లగ మహానుభావుల్లంద్రో కలరు. అందులో
అమర్కీర్చత గాంచగల్లగినది త్మలక్,( బాలగంగాధర్ త్మలక్) లాలాలజపత్మరాయలే.
మహాతుిడు రాజకీయ పోరాట్లల దాిరా ఎంతో రాజకీయజ్ఞానం కలగజేశాడు.
గరూ బెనరీాయని ప్రఖ్యయత్మగాంచిన, సురేంద్రనాధ బెనరీా కాల
ప్రవాహంతో కలసి రాక నామరూపాలు లేక నశించాడు, పాల్ పాతబ్డాెడు.
అనిబిసెంటు భార్త రాజకీయాకాశమున ఒక వలుగ వల్లగించి వల్లికిల బ్డినది.
శ్రీనివాసయయంగారు ఒక మరుపు మర్సి మబుబలో మాయమయాయడు. రాజగోపాలా
చార్చ ర్ంగలు మారుసుతనానడు. అర్విందుడు ఆశ్రమవాసి అయాయడు. జినాన,
సావరాకరు, భాయి పర్మానంద్, రాయ్ అభివృదిధ నిరోధకులయాయరు. మన మోచర్ి
నాయయపతులు మనతో రాలేకపోయారు. ప్రభ్యతాినిన ఒకపుపడు గజగజ లాడించిన
శర్ి ప్రభ్యతిఅండ జొచాచడు. దేశభ్కుతడు దేశసేవలోనే పండి పోయాడు.
విపివమూర్చత మన సాంబ్మూర్చత అనారోగయంచే రాజకీయ ర్ంగములో లేని కొర్త
కనిపించుచునే యుననది. కాళ్లశిర్రావు, కమూయనిసుాలకు కాళిక, కాంగ్రెసు వార్చకి

63
ఆచార్య ర్ంగా

కడు పూజయన్సయులు, వయోభార్ము హెచిచన కొదిద ఆయనలో ఉతాీహము వృదిద


యగచుననది. మన ఆంధ్రకేసర్చ దేశమంతట్ల ప్రకాశించు చునానడు. ఆ వీరునకు
యెదురులేదు యెందునా. పట్లాభి పటిమ పెరుగ చునే యుననది. రామల్లంగార్డడిె
అసమానుడు. ఆయన సముద్రుడు. ఆటు పోటు వుంటుంది.
ఇక మన ర్ంగా రాజకీయార్థశాసాాలు బాగా చదువుకుననవాడే కాక
అనుభ్వజుాడు కూడా. ఆయనలోని బాలయచాపలయము పోయి, యవిన అహంకార్ం
నశించి, దీర్ాద్ర్శకతిం యేర్పడి యువజన నాయకులలో మకుట్లయమానంగా
వునానడు. ఆయన రాజకీయాలోి ప్రవేశించి 22 సంవతీరాలయియంది. కాంగ్రెసులో
ప్రవేశించిన తరాిత యెననడును ఆయన వనుకంజ వేయలేదు. ఆయన ప్రజ్ఞ
హృద్యమును చూర్గొనని సమయము లేనేలేదు.
మన రాజకీయవేతతలంద్రూ పునాదులులేని సౌధ్యలు కటుాతునన కాలంలో
ఆయన కర్షక, కార్చిక సంఘాలు సాథపించి వార్చలో చైతనయము కల్లగించి,
కాంగ్రెసుకు పుషిా తెచిచన రాజకీయవేతత. ఆనాడు ఆయన రైతు సంఘాలను
యెదుర్చకను వారు యీనాడు దాని ఆవశయకతను గ్రహించారు. కాంగ్రెసు ఆశీర్ి
దించింది ఆయన కార్యక్రమానిన.
కషాజీవులకు వూపిర్చ పోసిన అనుష్టాన రాజకీయవేతత. ప్రజలతో అధిక
సంబ్ంధంగల రాజకీయవేతత. ఆయన ప్రజల తర్పున పోట్లిడుటతో తృపితపడువాడు
కాడు. ప్రజలే తమ హకుకలకొర్కు పోరాడునటుి చేయు రాజకీయ విపివకార్చ,
కాంగ్రెసు ప్రజల కొర్కు గాక ప్రజలదే అగనటుి చేయుటకు అనవర్తము
అఖండకృషి చేయు రాజకీయ వేతతయై ఉనానరు. కొంద్రు రాజకీయవేతతలు కార్చిక,
కర్షకులకు దూరులైన వారు. వీర్చముఖం యీ రోజున చూచువారు లేరు, కర్షకులలో
కలాి కపటం లేనటేి ఆయన రాజకీయాలోిను ఉండవు. కాని ప్రభ్యతిమువార్చ టకుక,
టమార్, గోకర్ా, గజకర్ా విద్యలకు ఆయన మోసపోడు.
ఆయన నిర్ంతర్ము చేయునది రాజకీయ ప్రచార్మే. ఆయన రైతాంగ
విదాయలయం అనేక యువజనులకు రాజకీయాలలో తర్చఫీదు చేయుచుననది.
శాసనసభ్లో ఆయన చర్చలు, ఆయన రాజకీయ చతుర్తను ప్రకటించును.
వేయేల? ఆయన “ఆధునిక రాజ్ఞయంగ సంసధలు" ఒకసార్చ చూడతగను. రాజకీయ
శాస్త్ర విజ్ఞానానికి ఆయన రాజకీయవేతతయే గాక, రాజకీయాలకై ఆతాిర్పణ

64
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

మొనరుచకొనన పర్మతాయగి. “వందేమాతర్ం”తో ఆర్ంభ్మైన మన రాజకీయాలను


ఇండియాను వీడిపండనే నినాద్ం వర్కు తెచిచన గాంధీమహాతుినకు మనమంతో
ఋణపడి యునానము. పత్మతమైన మన జ్ఞత్మని ఎంతో పైకెత్మతన అపూర్ిపురుషుడు.
నిరాిణ నిపుణుడు "సంఘే శకిత కలౌ యుగే"
పూర్ికాలంలో మనవారు ఆంద్యళన వయకితపర్ంగానే చేసేవారు. అది కొదిద
పాటిదే. ఆ వయకుతలను బ్ంధిసేత అంతటితో ఆఖరు. పాశాచతుయలలో నిరాిణశకిత
అధికము. వారు వయకుతలకంటే సంఘానిన ఎకుకవ గౌర్విసాతరు. మనం నేరుచకో
వలసిన మంచి గణాలు వార్చలో చాలా ఉనానయి. మనం ఎంతవర్కూ వయకుతల
మీద్నే లక్షయం ఉంచుతాము, ఇది అంతమంచిది కాదేమో!
ఎంత ప్రచార్ము, ఆంద్యళన చేసినా సంఘనిరాిణం లేని ఆ కార్యము
పునాదులు లేని భ్వనం వంటిది. సంఘాలుంటే ఎంత కార్యకలాపమైనా జరుగ
తుంది.
భార్తదేశంలో సంఘనిరాిణం అనిబ్లసెంటు సిరాజయ సంఘాల దాిరా
చేసింది. ఆమ గొపప నిరాిణశకిత సంపనునరాలు. భార్తదేశ అభివృదిధకై ఆమ అనేక
సంసథలు పెటిా ప్రయోజనం సాధించి పేరు గడించింది. మహాతుిడు రాజకీయాలలో
ప్రవేశించిన తరువాత గొపప మారుప కల్లగింది అనినవిధ్యలా. ఆయన గొపప
నిరాిణశకిత చూపెట్లాడు, కాంగ్రెసును సజీవం చేసి పల్లిపల్లిలలోను సంఘాలు
యేరాపటు చేయుటే కాక అఖిలభార్త చర్ఖ్యసంఘం. హర్చజన సేవాసంఘం,
గోర్క్షణసంఘం, గ్రామసౌభాగయ సంఘం మొద్లగ పెకుక సంఘాలు పెటిా
ప్రయోజకుడు అనిపించు కునానడు. మన సరాదర్ పటేల్ పెద్దరైతు. నిరాిణములో
నిరుపమానుడు. మన ర్ంగా కూడా నిరాిణనిపుణుడే. ఆయన వూరూరు త్మర్చగి
ఉపనాయసాల్లచిచ వూర్చకే పోడు. వళిున చోటలాి వర్కరుీను కలసికొని, వార్చ
సాధకబాధకాలను కనుగొని, తగ సలహాలనిచిచ, సంఘ నిరాిణానికి పుర్చకొలుపను.
ఆయన నిరాిణశకిత అంతా కార్చిక కర్షక ప్రయోజనానిన ఉదేదశించే. అందుకుగాను
ఆయన ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం, అఖిల భార్త రైతుసంఘం, రైతుర్క్షణ సంఘం,
ద్క్షణ భార్త కార్చిక కర్షక సమేిళన. జమీందారీ రైతుసంఘం, రైతాంగ

65
ఆచార్య ర్ంగా

విదాయలయం, కేంద్ర శాసన సభ్లో రైతాంగ బ్ృంద్ము, చేనేత పార్చశ్రమిక


సంఘం మొద్లగనవి నిరాిణం చేశాడు.
జ్ఞతీయ ప్రబోధమును గాంచి, తమ హకుకలకొర్కు సర్ిసిమును
ధ్యర్బోయ సమకటిాన ప్రజల ఆశయములను, కలిబల్లి కబుర్ిను, టకుక,టమార్
విద్యలును మోసపుచచగలవా! ర్ంగా గొపప ప్రచార్కుడు. ఆయన పాశాచతయదేశ
పద్దతుల నను సర్చంచి ప్రచార్ము చేయును. ఇది నూతన టెకినక్. ఆయన రైతాంగ
ఉద్యమ నిరాిత అను సంగత్మ అంద్రు యెర్చగినదే. రైతుసంఘాలు ఆయన సాథపించ
ద్లచినపుడు నలుగరు నాలుగవైపులనుండి రాళ్లు రువాిరు. జమీందారులు,
ష్టవుకారుి, జసిాసు పారీా వారు, కొంద్రు కాంగ్రెసు పెద్దలు కూడాను. అయినా
ఆయన నిర్ంతర్ ప్రచార్మువలి దానిని సర్ిజన ఆమోద్ము చేయగల్లగినాడు.
భార్తదేశమంతట పలుసారుి త్మర్చగి, తన రాజకీయాలను ప్రచార్ము చేసినాడు
మహాతుిడు. ఆయన పాద్పద్ిముచే పున్సతము కాని పల్లిపటుాలేదు. ప్రకాశము
ప్రవేశించని పల్లిలే లేవు ఆంధ్రావనిలో, ఆచార్య ర్ంగా ఎనినక సమయములో
మాత్రమే త్మర్చగే ప్రచార్కుడుకాడు. ఏద్య ఒక కార్యము కొర్కు నియమితకాలములో
సంచార్ము చేసేవాడు కాదు. ఆయన నిర్ంతర్ము మత ప్రచార్కునివల్ల
ప్రచార్ముచేయు రాజకీయ ప్రచార్కుడు. ఆ సేతుహిమాచల పర్యంతం
అనవర్తము త్మరుగచునే యుండును. ఆంధ్రావనిలో ఆయన అడుగ పెటాని
ప్రదేశమే లేదు. ఆయన నితయసంచార్చ, గొపప ప్రచార్కుడు.
ఆయన ప్రచార్ము బ్హువిధములు. రైతు ఉద్యమ ఆర్ంభ్కాలములో
ర్డండు అచుచ ఆఫీసులు వాహిన్స, గోభూమి, క్రాంత్మ మొద్లగ సింత పత్రికలేకాక
మర్చకొనిన అభిమాన పత్రికలుకూడా వుండేవి. ఆయన ఆందులో అనేక వాయసములు
వ్రాసి, వ్రాయించి, అదుభతముగా రైతుల కడగండుి లోకానికి వలిడించడువాడు,
కర్పత్రములు చిననచినన పుసతకములు ప్రకటించడువాడు. సభ్లు సమావేశములకు
అంతువుండేవి కావు నాడు నేడుకూడా. సేవాద్ళాలు, రైతుయాత్రలు, రైతాంగ
విదాయలయములు, యింకా యెనోన విధ్యల యిదివర్కు మనము కనివినియెరుగని
పద్దతులు ప్రచార్మునకు తెచిచన గొపప ప్రచార్కుడు ఆచార్యర్ంగా.

66
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

అసమాన ఆంద్యళనకారుడు
తమ అధికారానిన మనం ఎంతమాత్రం లక్షయం చయయజ్ఞలమని ప్రభ్యతిం
గర్డతరుగనటుి మనం భ్గీర్ధ ప్రయతానలు సలుపుదుము గాక ! –‘‘మహాతుిడు’’
‘‘ప్రత్మ జ్ఞత్మ తనకు తగిన ప్రభ్యతిమును తాను పందును’’.ప్రచార్ము
రైతులలో వర్గ చైతనయం, రాజకీయ చైతనయం కలగడానికి చేసే కార్యము కషా
నివార్ణకు కాని, నూతన హకుకల కొర్కు కాని చేసే యతనమే ఆంద్యళన,
ప్రచార్ము. ఒక కార్య ఆవశయకత తెలుపుటకు, ఆంద్యళన కార్యసాఫలాయనిన
పందుటకు.ప్రచార్ం నాయకులు,సేవకులు చయాయల్ల.ఆంద్యళనఅంద్రు చయాయల్ల.
రైతులకు రాజకీయాలంటే తెల్లయనే తెల్లయదు. వార్చలో విదాయజ్ఞానము
బత్మతగాలేదు, ప్రభ్యతిము ఏమాదిర్చగా నడుస్తతననద్య ఏమాత్రము యెరుగరు. యే
విషయమైనా ఎవర్చకి ఎపపడు చపుపకోవాలో ఎరుగనే యెరుగరు. చపుపకుంటే
వింట్లరా అని ఒక అపనమికము కూడాను. ఇలా రైతాంగము నిరీిర్యమై నిలబ్డి
ఏమీ చపపలేని సిథత్మలో వుంటే వార్చకి అండగా నిలబ్డి ఆఖరు వర్కు పోరాడేవారు
అరుదే. మహాతుిని తోనే రైతులలో జ్ఞగృత్మ బ్యలుదేర్చనది. చాంప్రాన్, వైరా,
బారోదల్ల ఉద్యమాల దాిరా. రైతుల ఆంద్యళన ఆరీాలతోనే ఆఖరు. అంతకంటే వార్చకి
మారాగలు తెల్లయవు. రైతులలో పుటిా ఆంగిభాష ఏ మాత్రము నెరుగక ఆంద్యళనలో
అందెవేసిన చయియగా అఖండఖ్యయత్మ గాంచినది కానూరు వంకట్లచలపతయయ.
ఆయన ఆంద్యళన అనేక విధముల వుండేది. పత్రికలకు వ్రాయుట, సభ్లు
చేయుట, ప్రభ్యతిమునకు టెల్లగ్రాముల నిచుచట, ప్రభ్యతోిద్యయగల వద్దకు
రాయబార్ము వళ్లుట ముననగనవి. 1914 లో మద్రాసు శాసనసభ్లో ఇర్చగేషన్
పంచాయతీ బిలుి ఒకదానిని ప్రవేశపెటాగా దానిని తీసివేసి ప్రభ్యతిమువారు
ఇర్చగేషన్ బిలుి పెటిానపుడు అది అనర్ధకమని, అనవసర్మని ఒకకరోజున ర్డండు
వేల టెల్లగ్రాములు గవర్నమంటుకు పంపి ఆ బిలుిను ఆపుద్లచేసిన అఖండ
ఆంద్యళనకారుడు. ఇలాగే రైతుకు అనర్ధదాయకములైన పెకుక బిలుిలను
ప్రత్మఘటించిన రైతు పెతతందారు. రైతాంగ సమసయలలో ఆయన అందెవేసిన చయియ,
భీషిపితామహుడు.
ఆనిబిసెంటుకూడా గొపప ఆంద్యళనకార్కురాలే. మహాతుిడు వచిచన

67
ఆచార్య ర్ంగా

తరాిత ఆంద్యళనేకాక ప్రతేయక పోరాటములు తెచిచ ప్రజలలో ఎంతో చైతనయము


కలగజేసెను.
అడగనిదే అమియినా పెటాద్ను సంగత్మ అంద్ర్చకీ తెల్లసినదే. రైతులు
ఆంద్యళన చయయక, వార్చ తర్పున ఎవరో చేస్తతవుంటే, ప్రభ్యతిము వార్చని
పనిపాటలు లేక ఆంద్యళన చేసేవార్ని హేళనచేసేది. ఆంద్యళన వలి అనేక
కారాయలు సాధింప బ్డాెయి. బారోదల్ల రీసెటిల్మంటు, కృష్టా ఉభ్యగోదావర్చ
జిలాిల రీసెటిల్ మంటు అంద్యళనవలి రైతుల కెంతో ప్రయోజనము కల్లగిన సంగత్మ
కర్తలామలకమే.
సాధ్యర్ణంగా ప్రభ్యతిము తనకుతోచిన విధముగా పోతూవుంటుంది.
ఎవర్చలో చైతనయం తకుకవగా ఉంటే, వార్చపై పెతతనం చేస్తత వుంటుంది. అందుకనే
రైతాంగం మీద్ అధికపనునలు, మనలో జ్ఞగృత్మ లేకపోతే ప్రభ్యతిము మనపై
పనునపై పనున వేయకమానదు. రతుకొదిద గర్రము అనన సంగత్మ అంద్ర్చకి
తెల్లసినదేగా. యధ్యరాజ్ఞ తధ్యప్రజ్ఞ అననది ప్రాగేదశపు సామత, పాశాచతయ
దేశపుసామత యేమిటో పర్చకించారా? ‘‘యధ్యప్రజ్ఞ తథా రాజయము’’అనగా
ప్రజలలో ఎంత చైతనయం వుంటే ప్రభ్యతిము అంత ప్రజ్ఞనుగణయముగా
వుంటుంద్ననమాట.
ఆచార్యర్ంగా వివిధ దేశాలలోని ఆంద్యళనలను అనుభ్వమునకు
తెచుచకునన అసమాన ఆంద్యళనకారుడు. రైతుసంఘాలదాిరా ఆయన చేసిన
ఆంద్యళన అమోఘం, అపూర్ిము. ఊరూరా త్మర్చగి రైతు కషా నష్టాలను
ఎంకెలిరీచేసి ప్రకటించుట, వార్చ కన్ససపు కోర్డకలను ప్రకటించుట, ర్చఫర్ండము
ప్రకటించుట, ఆకల్ల యాత్రలు చేయుట, రైతుర్క్షణ వార్ముచేసి ఆ వార్ములో
దేశమంతట్ల సభ్లు చేసి తీరాినములదాిరా ప్రభ్యతిమునకు పత్రికలకు పంపుట
మొద్లగ పలువిధములుగా ఆయన ఆంద్యళన వుండెడిది. 1935లో ఆయన
సియముగా గొపప రైతు సమూహానికి నాయకుడై గంటూరు కల్లకారు వద్దకు
తీసుకువళిి రైతు కష్టాలను వలిడించను. ఇలాగే వివిధ ప్రాంతాలలో ఆయన
సియముగ చేయుటో, చేయించుటో జర్చగెడివి.
ఆర్చథక శాస్రరీతాయ ఆయనకు గల అనుభ్వమును పుర్సకర్చంచుకొని
రైతువార్చ, మటా, మాగాణీ సిథత్మగతులే కాక జమీందారీ గ్రామాలలోని సిథత్మగతులను

68
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

విచార్చంచి రైతుల సిథత్మ ఎంత దుర్భర్ముగా నుననద్య లోకానికి వలిడించి, గొపప


మారుపను తీసుకు వచిచన మహన్సయుడు.
కొమాిర్డడిె సతయనారాయణమూర్చత ఆధిరాయన
బ్యలుదేర్చన ఆంధ్రరాష్ట్ర రైతు ర్క్షణ యాత్రను గంజ్ఞం
జిలాి ఇచాచపుర్ములో 1937 సం జులై 18 వ తారీఖున
ఆచార్య ర్ంగా ఆర్ంభించి ఆంధ్రావనిలో అదుభతచైతనయం
కలుగ జేసినాడు. ఈ యాత్ర నాలుగమాసాలు సాగి,
రైతులోకంలో అదుభత ప్రబోధములు కల్లగించింది. 1500
మైళ్లు ప్రచార్ముచేసి యీ రైతుద్ండు మద్రాసు మంత్రిమండల్లకి తన కోర్డకలను
వలిడించినది.
మహాతుిని ద్ండయాత్ర అఖిల భార్త లోకానేనకాక ప్రపంచానిన అంతా
కదిల్లంచింది. ఈ రైతు ర్క్షణయాత్ర ఆంధ్రలోకములో అపూర్ి సంచలనము
కలుగజేసి, ప్రజలలో నిరుపమానమైన ప్రబోధము కలుగజేసి, రైతులోకానికి అనేక
లాభాలను కలుగజేసినది. ఈ ద్ండును, యీ ద్ండు నాయకుడైన మూర్చతని, దీనికి
మూలపురుషుడైన ఆచార్య ర్ంగాను ఆంధ్ర రైతాంగము అనుదినము సిర్చంచక
తపపదు. వేయేల అలజడి ఆయన జీవితము, ఆంద్యళన ఆయన వూపిర్చ.
ఆచార్యర్ంగా 1935 నుండి కేంద్ర శాసనసభ్లో కాంగ్రెసు పారీా
సభ్యయడుగా వుంటూ ఆమోఘమైన సేవచేయుచుండుట లోక విదితము, ఆయన
ప్రత్మభ్ ప్రాముఖయత మాత్రమే ప్రసుతతము తెల్లపెద్. అసెంబ్లిలో అత్మప్రాముఖయమైన
పబిిక్ ఎకౌకంటుీ కమిటీలో ప్రముఖ సభ్యయడుగా వుండి పాటుపడుతునానడు.
వలిభ్పంతు, సతయమూర్చత గార్ి అనంతర్ం ఆచార్యర్ంగా అంతటిగొపప ఆర్చథక
శాస్త్రవేతత శాసన సభ్లో లేడని టైముీ పత్రికా ప్రత్మనిధి ప్రశంసించను.
“ఆచార్యర్ంగా అంకెలలో అందెవేసిన చయియ. ఆయన చపేప ప్రత్మ విషయం,
సతయమైన సంద్రాభల చేతను, అంకెలచేత ఋజువు చేయును” అని ఒక ప్రముఖ
రాజకీయవేతత ప్రశంసించను.
‘‘మద్రాసు నుంచి వచిచన ప్రత్మనిధులంద్రు మాటకారులే కాని, విషయ
విజ్ఞానం కల్లగి ఉతేతజకర్ంగా ఉపనయసించ గలవాడు ఆచార్యర్ంగా ఒకడే’’

69
ఆచార్య ర్ంగా

అంట్లడు యూరోపియన్ గ్రూపు సెక్రటర్చ జేముీ. వేయేల? ఆయన ఉపనాయసాలకు


ట్రెజర్చ బెంచి వారు తపపక సమాధ్యనం చపుపటే ఆయన ప్రత్మభ్కు ప్రజ్ఞ సేవకు
ప్రబ్ల ప్రమాణము. ‘‘శాస్త్రీయ
సోషల్లజమును శాసనసభ్లో ప్రచార్ం
చేయుటలోను ఉపనయసించుటలోను ‘‘మాకిీటన్’’ తో మనం ఆచార్య ర్ంగాను
పోలచవచుచ’’ అంట్లడు సుప్రసిద్ధ ఆర్చథక శాస్త్రవేతత కె. టి. ష్ట.
ఎడార్న్మంటులోి అదిితీయుడు
ఆచార్యర్ంగా ఉతేతజకర్ంగా ఉపనాయసాల్లచుచటలోను ప్రభ్యతి సభ్యయలను,
ప్రశన పర్ంపర్చే పీటీ చేయుటలోను ప్రసిదుధడేకాక, కోత తీరాినములలోను,
అడార్నెింటు మోషనులలోను అదిితీయుడు.
ఆయన ఇటిా తీరాినములు అనేకం శాసనసభ్లో పెటిానా, నూతన శాసన
సభ్లో యీ సంవతీర్ము ప్రథమంగా పెటిా ప్రథమ విజయం గాంచాడు, ఆ
సంద్ర్భములో ఆచారుయని ఔచితాయనికి చాకచకాయనికి పత్రికలన్సన ప్రశంసించినవి. ఆ
సంద్ర్భము కాసత ఆలకించుద్ము.
ఇండోన్సషియా ఇదివర్కు డచిచవార్చ పాలనలో వుండేది. దాదాపు ఏడు
కోటుినానరు వారు. 1945 సంవతీర్ం ఆగషుాలో వారు సాితంత్రం పందారు,
సోకరోన ఆ ర్చపబిిక్కు ప్రధమ అధయక్షుడుగా ప్రసుతత్మ గాంచుతునానడు. అటిావార్చని
అణచి వార్చ దేశానిన సాిధీనం చేసుకొనుటకు డచిచ ప్రభ్యతిం ప్రయత్మనసుతంటే,
భార్త సేనలను కూడ డచిచవార్చకి అండగా పంపింది మన గవర్నమంటు. దానికి
ర్ంగా, ర్ంగసింహమై ‘‘జపానుతో యుద్ధం అయిపోయిన తరాిత కూడా,
ఇండోన్సషియా, చైనాలతో బ్రిటీషు ప్రభ్యతిం సాగిసుతనన దౌర్ానయచర్యలలో
పాల్గగనడానికి భార్త ప్రభ్యతిం ఎందుకు నిరాకర్చంచరాద్య’’ అనన విషయానిన
భార్త శాసనసభ్లో చర్చచంచాలనన వాయిదా తీరాినం ఏకగ్రీవంగా నెగిగంది.
భార్తశాసనసభ్లో ప్రత్మకూలపక్ష నాయకుడు శర్శచంద్రబోసు, ముసిిం
ల్లగపారీా నాయకుడు జనాబ్ జినాన, కాంగ్రెసుపారీా నాయకుడు దివాన్ చమనలాల్
మొద్లగవారు బ్లపర్చి ఇరుగపరుగ ఆసియా దేశాలలో సాితంత్ర్యద్యమాలను
అణచివేయడానికి జర్చగే యుద్ధంలో భార్త సైనికులను ఉపయోగించరాద్ని తీవ్ర
అసమిత్మని వలిడించారు. (1946-1-21).

70
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ప్రథమంగా ప్రభ్యతాినిన పరాజయం పందించుటేకాక, ఆసియా జ్ఞతుల


సాితంత్రాయనిన మేము అర్చకటాన్సయమని, నేడు భార్తీయులలో ప్రబ్లంగా ప్రసుూట
మగచునన సాితంత్రయకాంక్ష ఆచార్య ర్ంగా దాిరా, ఆసియా ప్రజలంద్ర్కే కాక
ప్రపంచానికి ప్రద్ర్చశంపబ్డింది.
‘‘నూతన కేంద్రశాసనసభ్లో ప్రభ్యతి పరాజయమును గావించి ప్రధ్యన
గౌర్వము, ఈసార్చ రైతు నాయకుడగ ఆచార్య ర్ంగా గార్చకి చందుట ఆంధ్రులు
గర్చింపద్గిన విషయం’’ ఢంకా 1946 ఫ్టబ్రవర్చ. ఢంకా బ్జ్ఞయించాల్లసిందే
అంట్లరు ఆంధ్రులు.
‘‘ఈ సంద్రాభనిన పుర్సకర్చంచుకొనే
కృష్టాపత్రిక (శ్రీ ముటూనర్చ కృష్టారావు. ఎడిటర్)
(46-1-26) ‘ర్ంగాగార్చ బోణి’ అంటూ ఇట్లి
అంటుననది. ‘‘క్రతత శాసనసభ్ ఆర్ంభించింద్య లేద్య
ఆచార్య ర్ంగా వాయిదా పెటిా లోకానికంతా భార్త
ప్రభ్యతి బ్ండారానిన బ్యటపెట్లాడు. ఇండోనేషియా
ప్రజల సాితంత్రాశయాలకు భిననంగా, హాని కర్ంగా
భార్తసేనను ఉపయోగించిన ద్యష్టనిన, ఆయన
చర్చకు పెటాగా ప్రభ్యతిం పరాజయం పాలైనది. సభ్లో వోటుికూడా తీసుకోవలసిన
అవసర్ం లేకుండాపోయింది. అనిన పారీాలు హంగ చేశాయి. దాని వంటనే
మోహన్ లాల్ సాగెానా మర్చక తీరాినంపెటిా మర్చక అపజయానిన కల్లగించాడు.’’
ర్ంగాగార్చ బోణి బ్ంగార్పుబోణి బ్లేబోణి అంటుంది ఆ పత్రిక.
ఇంతవర్కు కాంగ్రెసు ముసిింల్లగ్ ఏకమై ప్రభ్యతాినిన పరాజయం
గావించి నవి. మర్చక జయం మరువరానిది మౌలంకరు గార్చది. ప్రభ్యతిమువారు
ముసిింల్లగ్ మిలాకత్ అయి, ముసిముసినవుిలు నవుికొంటూ, భ్యజభ్యజ్ఞలుకలసి
పనిచేసినా, కాంగ్రెసు అభ్యర్చథగ మౌలంకరుగారు శాసనసభా అధయక్షుడగట,
ఆచార్యర్ంగా చేత్మచలవ కాకపోతే మనమేమి ఆనుకోవాల్ల అంటునానరు కొంద్రు.

71
ఆచార్య ర్ంగా

పారీాలో ఆయన ప్రాముఖయము


అసెంబ్లి కాంగ్రెసు పారీాకి ప్రతేయకంగా (Statistical Department)
ధనాగార్పు అంకెలు శాఖ ఏరాపటు చేయించి, దానికి కార్యద్ర్చశగా వుండి, పారీా
ప్రముఖులోి ఒకరై పారీాల్లడరు వనుక వీటిని కాచుకొని కూరుచండి పారీా ల్లడర్గ
భ్యలాభాయి దేశాయికి ప్రధ్యన సలహాదారులలో ఒకరుగా వుండెను.
పారీా అంకెల కార్యద్ర్చశగా ఆయన చేయవలసినపని శాసనసభాసభ్యయలు
తమ వాద్నకు అవసర్మగ అంకెలు అడిగినపపడు వాటిని ఇచుచట, అంకెలేకాక
ఆయన అనేకులకు అవసర్మగ నోటుీ కూడ వ్రాసిపెడుతూ వుండేవాడు. ఒకనాడు
దేశాయి అవసర్మైన భోగట్లా కొర్కు ఆచార్యర్ంగాను కొనిన అంకెలు కోర్డను.
ఆ అంకెలు ఆయన సిృత్మ పధముననే వుండెను కాని తక్షణమే చపుపట,
అంత మరాయద్ కాదేమోనని తలచి, 5 నిమిష్టల అనంతర్ం ఆ అంకెలను ఆ
నాయకునకు ఆచారుయడు ఇచచను. ఆ కాగితం ఆయన అందిపుచుచకొని విసిితుడై
ఇట్లి అనానడు. ‘‘ఇటువంటి ప్రత్మభావంతుడగ సెక్రటరీ కాంగ్రెసు పారీాకి
కల్లగినందుకు అమిత ఆనంద్ం పందుతునానను.’’ ‘‘అంద్ర్చచేత ప్రత్మభావంతుడని
ప్రశంసింపబ్డుచునన నా నాయకునకు తనకు కావలసినదానిన అందిచేచ సిథత్మలో
ననునంచినందుకు నేను కృతజాత తెలుపుతునానను’’ అని అచార్యర్ంగా
సవినయముగ అనెను.
భ్యలాభాయి నాయయవాదిగ శాసనసభాప్రత్మపక్ష నాయకుడుగ ప్రఖ్యయత్మ
గాంచినా, అజ్ఞద్ హింద్ ఫౌజు కేసులో ఆయన చూపిన నాయయశాస్త్ర పారీణత,
అంతరాాతీయ నాయయశాస్రత పర్చజ్ఞానము, ఆయన అఖండ ప్రత్మభా విశేష్టలు
ప్రపంచానికి విదితమైనవి. ఆయన నామము భార్తజ్ఞతీయ సాితంత్ర్యయద్యమ
చర్చత్రలో నేతాజి అనంతర్ం పేర్చకనక తపపదు.
ఈ క్రింద్ ఘటనలవలి రైతులయందు ఆయనకునన అనుర్కిత, పారీా
నాయకునకు ఆయన యందునన గౌర్వము, ఆయన మనోనిబ్బర్ము విదితం
కాగలదు.శాసనసభ్లో నాడు నేడు కూడ కాంగ్రెసుపారీా మజ్ఞరీా పారీాయే. ఎవరైనా
యితరులు ఒక బిలుి పెటావలసినపుపడు, పారీా నాయకునితో సంప్రదిసాతరు. అట్లిగే
దేశాయి ల్లడరుగా వునన సమయంలో, తోట యజమానుల బ్ృంద్ కార్యద్ర్చశ

72
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

(పాింటరుీగ్రూప్ సెక్రటరీ) తానొకబిలుి ఉపపాదింప తలచి, దేశాయి ఆమోద్ం


కోసం వచచను. ఆయన అది చూచి, ఇద్ంతా రైతులకు సంబ్ంధించిన వయవహార్ం .
ర్ంగాకు చూపించు, ఆయన ఔనంటే నాకేమి అభ్యంతర్ం లేద్నానడు.
ఆ కార్యద్ర్చశ ఒకనాడు ఆచార్య ర్ంగాను విందుకు పిల్లచి, బాగా మైకం
కలుగగలందులకు షర్బతుతలో బ్రాంది కల్లపి యిచచను. ఆనంతర్ం ఆ బిలుి
తీసుకొని వచిచ చూపెటెాను. అందులో రైతుకు అనర్ధకర్మైన అంశాలుననవి, నేను
అంగీకర్చంచనని ఆఖరుకు ర్ంగా అనెను.
అనంతర్ం ఆ కార్యద్ర్చశ దేశాయి ద్గగర్కు వచిచ ర్ంగాకు నిష్ట ఎకుకటకు
బ్రాంది యిచిచనా ప్రయోజనం లేకపోయింది, ఆయనకు కైపూ ఎకకలేదు. ఆయన
అంగీకర్చంచనూలేదు, మర్చ మా సంగత్మ ఏమంట్లరు అనానడు. రైతుల సంగత్మ
ఏదచిచనా ర్ంగా తేలచవలసిందే. న్స కర్ి నేనేమి చేసాతను? మొటామొద్టనే చపాపను
ఇక ద్యచయయవచుచ, అనానడు.
ఆచార్య ర్ంగాకు నిష్టవసుతవులేవీ అలవాటు లేదు. ఆయన, ఆ పాన్సయం
ఒకకపటుాన మూడు గాిసులు పుచుచకొనానడు. అది ఆయన పాన్సయమని
గ్రహించను లేదు. కైపూ ఎకకలేదు. మరానడు కొంచం బ్డల్లకగా వుండి ప్రొదెదకిక
మాత్రంలేచాడు. ఇట్లి ఆయన మరాయద్మనననలు పందుతూ, ప్రత్మభా ప్రద్ర్శనము
ను చేస్తత రైతు ర్క్షకుడుగా రాజిలుితునానడు.
10 సంవతీరాలకు భార్త శాసనసభా యెనినకలు జర్చగాయి. నాటి కంటే
నేడు కాంగ్రెసు బ్లం అధికమైనటేి ఆచార్య ర్ంగా ఆధికయము అధికమైనది. ఈ
శాసన సభ్లో శర్శచంద్రబోసు పారీా నాయకుడు. ఆచార్య ర్ంగా, మోహన్లాల్
శాగాానా కార్యద్రుశలు. కాని ఆచార్య ర్ంగా మీద్ అధికభార్ం పడింది, ఆయనే
కార్యకలాప మంతా చూసుతనానడు.
‘‘శర్శచంద్రుని నాయకతాిన ఆచార్య ర్ంగా ఇతోధికంగా తన ప్రత్మభా,
కార్యకౌశలము చూపించి, అఖండ కీర్చతని ఆర్చాంచుచునానడు.
ప్రభ్యతిమేద్య తవిి తలకెతుతనటుి కమీషనులను ఏరాపటుచేసుతంది. ఇలా
యేరాపటు చేయుట ఆ కారాయనిన చేయకుండా కాలహర్ణము చేయడానికే అని
అభిజుాల అభిమతము. ఆ కమీషనులలో అవసర్మైన విషయాలపై ఆలోచన

73
ఆచార్య ర్ంగా

బుదిధపూర్ికంగానే వద్ల్లవేసాతరు. మన కళిన్సళ్లి తుడవడానికి పెద్దలనంతా


ముసాతబు చేసి పిలుసుతంది సాక్షాయలకు. ఆయా సమసయలలో ఆర్చతేర్చన వార్చసాక్షయమే
తీసికోబ్డుతుంది కూడా. ఆచార్యర్ంగా వివిధ కమీషనుల యెదుట సాక్షయము నాకు
లభ్యము కాలేదు, కాన ఆయా విషయములందు అయన అభిప్రాయాలు పందు
పరుసాత.
1926 సంవతీర్ంలో వయవసాయ విచార్ణ సంఘం వచిచంది. దాని
ఎదుట సాక్షమిచాచడు. ఆయన పుటిాంది పెర్చగింది రైతు కుటుంబ్ములోనే. ఆయన
సర్ిశకుతలు రైతాంగము కొర్కే ధ్యర్పోసుతనన సంగత్మ భ్ర్త ఖండమేగాక
సర్ిప్రపంచం యెరుగను.
ప్రపంచములో మానవకోటికి జీవనాధ్యరాలైన రైతులు నానాటికి
కృశించుచునానరు. దేశరాజుల పర్చపాలననాటి శిసుత కంపెన్స పర్చపాలన నాటికి
నూటికి 75 వర్కు పెర్చగింది. 1859-1919 నాటికి భూమిశిసుత 21 కోటినుండి
33 కోటి వర్కు పెర్చగింది. అనగా నూటికి 57 చొపపన పెర్చగింద్నన మాట. ఇది
ప్రభ్యతిం వార్చ పనునల పెంపకము.
ఇక రైతుల ఆదాయం 18 కోటి78 లక్షలనుండి 8 కోటి 38 లక్షలకు
అనగా సగం వంతు తగిగంది. 1928లో రూ.146 లు సంపాదింపగల్లగిన
కుటుంబ్ము 1933 నాటికి రూ 84 లు మాత్రమే సంపాదించుచునన ద్ననమాట.
1881 నాటికి నూటికి 58 మంది రైతాంగం
1891 నాటికి నూటికి 66.6 మంది రైతాంగం
1901 నాటికి నూటికి 66.5 మంది రైతాంగం
1921 నాటికి నూటికి 73.9 మంది రైతాంగం
ఇతర్ వృతుతలనిన నశించుటచేత యిలా జనం వచిచ భూమిమీద్ పడుతూ
వుంటె రైతు వత్మతడి ఎకుకవగచుననది. ఈ వృత్మత లాభ్ప్రద్మనికాదు. చేయునది
ఏమీలేక సేద్యము చేయుట.
1771వసంవతీర్ములో రైతునకు సగటున 40 యకర్ములు
1915 సంవతీర్ములో రైతునకు సగటున 7 యకర్ములు

74
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఇపపడు యింకా తగిగంది. అయిదు యకరాలకంటె తకుకవగల రైతులు


నూటికి 37 మంది వునానరు. ఇండియా మొతతం మీద్ దీనితో వీర్చకి జీవనం
జర్గటం లేదు.
మన న్సటి సర్ఫరా-రైళ్లి
కృష్టా, గోదావర్చ ఆనకటాలపై నూటికి 5 రూపాయల వడీెవసేత చాలననది
ప్రభ్యతిము. నేడు రూ.20లు వసుతంటే ఇతర్ ఆనకటాల్లనిన కటిాంది?
ప్రజ్ఞసౌకరాయలు చేయక రైళ్లి నిర్చించుతుననది1854-1905 వర్కు 30 కోటి
న్సటిసర్ఫరాకునున, రూ.266కోటుి రైళికునున భార్తదేశములో ప్రభ్యతిమువారు
ఖరుచపెట్లారు. ఇక ఏమి చపపవలసి వుంటుంది?ప్రజల మేలుకనాన వార్చ లాభాలు
అవసర్ము. రైళివలి మనదేశము నుండి ముడిపదార్ధములు తిర్గా
తీసికొనిపోగలరు. వార్చ సరుకులు దిగమతులు ఆగను. సైనాయల రాకపోకలకు
అనుకూలంగా వుండును. నోర్డత్మతతే నూర్చపడి చేయడానికి. ఇది మన ప్రభ్యతి
రాజన్సత్మ. న్సటి సర్ఫరా అధికం కావాలని, రైతులకు గిటుాబాటయేయ ధర్లు
నిర్ాయించాలని వయియరూపాయలకు తకుకవ ఆదాయమువచేచ రైతునుండి ఎటిా
శిసుత వస్తలు చేయరాద్ని, బ్ంజరుగావునన15 కోటి యకర్ములు వయవసాయ
కూల్లలకు అముికొనే హకుకలేకుండా, సహకార్ పద్ధత్మని సేద్యముచేసుకొనే పద్ధత్మని
యిసేత దేశం సుభిక్షంగా వుంటుంద్ని ఆచారుయని అభిమతము. భూమి
కలవాడుగాడు రైతు. సింతంగా సాగచేసుకొనేవాడే రైతని ఆయన అభిప్రాయం.
ప్రభ్యతాినికి రైతుకి మధయ జమీందారు మొద్లగ ద్ళారులు ఉండరాద్ని ఆయన
ఆశయము. 1929 లో లేబ్రు కమీషను వచిచంది. దానిలో కూడ ఆయన
సాక్షయమిచాచడు. ఆయన ఆంగి దేశములో వుండగనే లేబ్రు ఉద్యమమునందు
ప్రతేయక కృషి చేసెను. గిర్చ, ఎమ్. ఎన్. జోషి మొద్లగ శ్రమిక నాయకులునాన
ఆచారుయనివల్ల కార్చిక కర్షకోద్యమాలోి కాకలు తీర్చన వారు లేరు. కార్చిక కర్షక
ర్క్షణకై కంకణము కటుాకుననవారు కానరారు. ఈ సంగత్మని కేంద్ర శాసనసభ్లోని
ఆంగేియ శాసనసభా సభ్యయల బ్ృంద్పు కార్యద్ర్చశ, ఇ.ఎ్ . జేముీ ‘‘ఆచార్య ర్ంగా
భార్తదేశపు కార్చిక, కర్షక ప్రత్మనిధి’’అని సతాయనిన ఉగగడించాడు.

75
ఆచార్య ర్ంగా

రాజ్ఞయంగపర్చషతుతకు మద్రాసు ప్రత్మనిధులలో కార్చికులకు సరైన ప్రాత్మనిధయం కలుగ


చేయలేద్ని ఆక్షేపించాడు. ఆయన రైతుబాంధవుడేకాదు, కార్చిక బ్ంధువు కూడ.
ఆయనలో ప్రతేయకత ఏమంటే, మనదేశపు పర్చసిథతుల ననుసర్చంచి
వయవసాయ కూల్లలను కూడ కార్చికవర్గములో కలుపును. వయవసాయకూల్లల కొర్కు
భార్తదేశంలో ప్రథమమునుండి నేటివర్కు పాటుపడుతుననది ఆయనే. మిలుి
కార్చికులతో టు సమసతసౌఖ్యయలు, హకుకలు కలగాలనే ఆయన అనుదిన ప్రయతనం.
వార్చతోపాటు వీర్చకి కూడ కన్ససవేతనాలు నిర్ాయించాలని ఆయన దీక్ష.
పార్చశ్రమికాధికారులు జ్ఞతీయాభిమానమును పెంపందింప జేసి, వార్చ
వసుతవులు లాభ్ప్రద్ముగా అముికొనుచూ ఉతపత్మత దారుల కషా నష్టాలు గర్చతంచుట
లేద్ని వార్చ సంఘాలను విచిఛననం కూడ చేయుటకు ప్రయత్మనసునానర్ని ఆయన
అనే దానిలో సతయమంతేని కలదు. వారు విశ్రంత్మ తీసికొనుటకు, ఫలహారాలు
ఆర్గించుటకు వసత్మ గృహాలు నిర్చించాలని, వార్చకి కన్సస వేతనాల్లవాిలని,
ప్రభ్యతిమువారు యజమానులకు ర్క్షణయిస్తతకూడ కార్చికులయెడల నిర్ికయము
చూపుట మంచిపద్ధత్మ కాద్ని ఆయన ఖండించును. కార్చికుల ఆర్చథక సిథత్మగతులనిన
పర్చశోధించి (Labour in south India) ద్క్షణ దేశములోని కార్చికుడు అనే
గ్రంథానిన ర్చించాడు.
అవసర్మైన పర్చశ్రమలు (యంత్ర పర్చశ్రమలు) ప్రభ్యతిం సాిధీనం చేసి
కొని మిగతా పర్చశ్రమలు కుటీర్ పర్చశ్రమలుగానే వుంచి, నిరుద్యయగసమసయ
నిరూిలనం చేసి, దేశసౌభాగయం పెంపందింప చేయాలని ఆయన అభిమతము.
1931లో సెంట్రల్ బాయంకింగ విచార్ణ కమిటీ యెదుట కూడ ఆయన
సాక్షయమిచచను. ‘‘ఫైనానుీ కమిటీ’’ లో ఆయన ప్రసిదుధడు. ఆర్చథక వేతతగా అతయధిక
ఖ్యయత్మ గాంచాడు. ఇంతేకాక ఆయనకు బాయంకుల అనుభ్వం కూడ అధికంగానే
యుననది. ప్రాథమిక భూమి తనఖ్య బాయంకుకు ప్రెసిడెంటుగాను, మద్రాసు రాజధ్యని
కేంద్ర భూమితనఖ్యబాయంకుకు డైర్కారుగాను, రాష్ట్రీయ సహకార్ సంఘ యూనియన్
గౌర్వ సభ్యయడుగా నుండెను.
1904 లోనే సహకార్ సంఘాలు, 1935లో రైతులను ష్టహుకార్ి నుండి
కాపాడాలని భూమి తనఖ్యబాయంకులు ఏర్పడెవి. కాని నేటికి నూటికి రూ.10 లు

76
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

మాత్రమే రైతులకు బాయంకుల దాిరా సపియి అగచుననది. యీ సంఘాలవలి


రైతులకు ఆతిగౌర్వము, ఐకమతయము, వయవహార్ద్క్షత కలుగతుననమాట నిజమే.
కాని వీనివలి అనుకుననంత ప్రయోజనం కలుగటలేదు, అసల్ల బాయంకు
పునాదులలోనే లోపముననది. ఆసితని బ్టిా ఋణము యిసుతనానరు కాని, అవసరానిన
బ్టిాకాదు. సహకారోద్యమము డెన్మారుక, ఐరాిండులలోవల్ల అభివృదిధ పంద్లేదు
మన దేశములో ఈ సంఘాలు పర్పత్మ సంఘాలుగా పనిచేసుతననవి కాని ప్రజల
జీవిత పర్చమాణానిన పెంపందింప లేకపోయినవి. ప్రభ్యతిము వార్చకి కావలసింది
రైతులు సకాలములో శిసుతలు యిచుచటేకదా, అందుకే యివి పనిచేసుతననవి.
ప్రభ్యతిమువారు పెటేా బాయంకులు, రైతులకు అనుకూలమని భ్రమపడే శాసనాలు,
రైతులు భూములు వద్ల్ల పెటాకుండా వుండట్లనికే పని చేయుచుననవి కాని వార్చకి
క్షేమంగా మాత్రము లేవు.మనము బాయంకు విధ్యనానికి లోబ్డియునానము. కాని,
మనకు కావలసిన బాయంకు విధ్యనము ఏర్పడలేదు. ఈసతాయనేన డేనియల్ హామిలాను
గార్చలా అనానడు.
"ఎకుకవ పంటనంతను తిర్చతముగ దేశమునుండి తీసుకొనిపోగల
రైలేిలను దేశీయుల కిచిచత్మమి, కాని ఉతపత్మత నెకుకవ చేయుటకు ఉపకర్చంచు
బాయంకింగ పద్ధత్మని వార్చకి మనమివిలేదు. పంటలు ప్రపంచమునంద్నిన
ప్రాంతాలవారు తీసుకొని పోవుచునానరు. వర్తకుడు, వాయపార్సుతడు పైకమును
తీసుకొని పోవుచునానరు. ప్రజలను పిశాచములు తీసికొనిపోవుచుననవి" ఇది
యదార్థసిథత్మ. భార్తదేశంలో రైతాంగము అమాయకమైనది. అవిదాయవంతమైనది.
కనుక దానిన ద్యచుకొనేవారు చాలా మంది వునానరు. వర్తకుడు వడీెవాయపార్సుతడు
అధికంగా ద్యసుతనానరు. నేటి నాగర్చక దేశాలగ గ్రేట్ బ్రిటన్, అమర్చకా, కెనడా,
ఆసేేల్లయా దేశాలోి రైతులకు అలపవడీెకి ఋణ సౌకరాయలు, వార్చ పంటదినుసులు
అమిట్లనికి సర్సమైన ధర్లు కల్లగిసుతనానరు.
మన బ్రిటీషు ప్రభ్యతిము ఈ విధంగా ప్రయత్మనంచక, తాటసతయ విధ్యనానిన
వహించుట రైతులనథోగత్మ పడద్రోయుటే.
మన వస్త్రపర్చశ్రమ, పంచదార్ పర్చశ్రమ ర్క్షణపద్ధత్మమీద్ సాగతుననది.
మన వయవసాయ పర్చశ్రమ ద్యపిడిపద్ధత్మమీద్ సాగతుననది. ర్క్షణ లేకపోగా హిందూ

77
ఆచార్య ర్ంగా

దేశ క్షామానికి కార్ణమిదే. హిందూ దేశంలో అణగద్రొకకబ్డిన జ్ఞతులుననటేి,


అణగద్రోకకబ్డిన పర్చశ్రమలుననవి. అందులో అధికమైనది వయవసాయ పర్చశ్రమ.
వర్తకములో నిపుణత, తకుకవకు కొని ఎకుకవకు అముిట. రైతు
ప్రత్మవసుతవు టోకుగా అమిి చిలిర్గా కొనును. చౌకగా అమిి ప్రయముగా కొనును.
యీవిధంగా నషాపడుతునానడు. ఇంకా రైతు పెకుకవిధ్యల బాధలు పందుతునానడు.
ప్రభ్యతిము రైతుని ఎకుకవ పండించమని ప్రోతీహించునే కాని ఎకుకవధర్
రాబ్టుాటకు ప్రయత్మనంచకపోగా దానిన అర్చకటుాను. రైతులను అధికంగా
పండించుటకు సర్సమైన ధర్లు వచేచటటుి చేయుటకు, వార్చ జీవితపర్చమాణం
పెంచుటకు ప్రయత్మనంచాల్ల. నేడు దానికి భిననంగా సంచర్చసుతననది.
ఈ విధంగా ప్రభ్యతిము, వర్తకుడు, వడీె వాయపార్సుతడు, ఆమాయకుడగ
రైతును అణగద్రొకుకచునానరు. కనుకనే దేశ ఐశిరాయనిన పెంపుచేసే ఆర్చథకవేతత
రైతుకు బాసటగా నిలవాల్ల. ఆ నిల్లచేవార్చలో ఆచార్య ర్ంగా అధికుడు. ఆయన రైతు
నాయకుడుగా గాక భార్తదేశ పర్చసిథతులు చకకజేయు ఆర్చథకవేతతగా, రైతులకు వార్చ
కషామునకు తగ కన్ససధర్ ముట్లాలని నిర్ంతర్ం కృషిచేయుచుండుటలో
ర్హసయమిదే.
దీనినే The Economics of Indian Agriculture గ్రంథకర్తల్లలా
అనానరు. “Agriculture is both a craft and a business .... The
successful agriculturist should, therefore, be a sound business
man. The Indian farmer for example, is poor not mainly
because he is inefficient as an agriculturist, but because he is
a bad business man. It is here that the economist comes in.'
Pages, 2, 3 "వయవసాయమంటే గొడుెలాగా పాటుపడటం కాదు. పండించుటలో
తెల్లవితేటలు, అముికోవడంలో లాభ్ద్ృషిా ఉండాల్ల. మంచివయవసాయకుడంటే గటిా
వర్తకుడననమాట. హిందూదేశ రైతు ద్ర్చద్రానికి కార్ణం, అతని వయవసాయంలో
లోటుకాదు, అముికొనే తెల్లవితేటలు లేకపోవటమే. ఈ సంద్ర్భములో ఆర్చథకవేతత
అతనికి సాయపడాల్ల."
ఈ బాయంకింగ కమిటీవారు రైతుల ఋణగ్రసతతను గర్చంచి
విచార్చంచారు. 1895లో మన మద్రాసు రాజధ్యని రైతుల ఋణము 45 కోటుి

78
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

1930 నాటికి 150 కోటుి, 1935 నాటికి 207 కోటిని నిర్ాయించాడు సతయనాధన్.
ఇలా పెర్చగి పోతుననది.
అలాగే హిందూదేశ ఋణము 1911 లో 300 కోటుిండునని మాకిిగన్
అంచనా. 1931 నాటికి బాయంకింగ విచార్ణకమిటీవార్చ ఆంచనా ప్రకార్ం 900
కోటుి. ఈ మొతతం నేటికి 2000 కోటియినద్ని నేషనల్ పాినింగ కమిటీ అననది.
దాని మీద్ వడీెరేటు నూటికి 12 మొద్లు 75 వర్కు కూడా పుననద్ని తెల్లసిన
తరాితనైనా రైతు ఋణ విమోచనకై పయత్మనంచరా ?
ఈ అపుపకు కార్ణం మార్కపు రేటు ప్రత్మ సెంటుకు దారుణంగా
వస్తలుచేసే శిసుతవిధ్యనము, ఆర్చథకమాంద్యము, అధిక చలామణి, చేత్మ వృతుతలు
నాశనమగట, రైతుల వయవసాయం గిటుాబాటు గాకుండా పుండుట, అధిక
వడీెరేటుి, మొద్లగ పెకుకకార్ణాలని ఆచారుయని అభిప్రాయము. గ్రామీణ ప్రజల
ఋణగ్రసతత, నివార్ణోపాయాలు, Rural Indebtedness-remedical
meausures, అనే గ్రంథానిన ఆంగిములో ర్చించి రైతుల కృతజాతకు
పాత్రుడయాయడు ఆచారుయడు. బాయంకులు నేడు నూటికి 6 రు చొపుపన యిసుతననవి.
రైతుకి వయవసాయం నూటికి 3 రు చొపుపన గిటుాతుననద్ని ఆర్చధకవేతతల అంచనా,
కనుక వడీె రు 2 తగాగల్ల. పర్పత్మ సంఘాలలోని ఉద్యయగలు అధికారుల మనే
భావం పోగొటుాకొని, ప్రజ్ఞసేవకులమనే భావంపందాలని, సమిషిా బాధయతవలి
(unlimited liability) రైతులకు అమిత నషాం కలుగచుననది గాన దానిని
తొలగించే మార్గం చూడాలని ఆయన అభిప్రాయం.
రైతు అపుపలలో పుటిా, అందులోనే పెర్చగి, అందులోనే అసతమిసుతనానడు
మన బాయంకులు పాత కాతాకంటె కాసత అసుగణమైన కొతత కాతాను కొంతవర్కే
పెటుాచుననవి, కాని అపుపముపుపగానే వుననది అపుపడు ఇపుపడు. కనుక పాత అపుపలు
ర్ద్దయేయమార్గము, నూతనంగాఅపుపలోి పడకుండా వుండేమార్గము ఆలోచించాల్ల
ఆర్చథక వేతతలు, రాజకీయవేతతలు, దేశం సుభిక్షంగా వుండే తరుణోపాయమిదే. అలప
సంసకర్ణలతో ప్రయోజనము లేదు. రోగం తీవ్రమైనది గనుక తీవ్రమైన చికితేీ
చేయాల్ల.

79
ఆచార్య ర్ంగా

నూతన నిరాిణములు
ఆచార్య ర్ంగా అఖండ ప్రత్మభావంతుడు. ఆయన కొంద్రు
ప్రత్మభావంతుల వల్ల, తర్కమీమాంసలతో కాలక్షేపము చేయక, ఆకాశ
హర్ియములను నిర్చించుటలో కూర్చచనక, కేవలం ఆద్ర్శవాదిగా సంచర్చంచక, దేశ
కాలానుగణయమైన అనేక నూతన నిరాిణముల నెలకొల్లప దేశాభ్యయద్యమునకు
అధికముగ తోడపడుచునానడు. ఆయనవల్ల అసంఖ్యయకములైన ప్రజలకు ఉపయోగ
కర్ములైన నూతన నిరాిణము ల్గనరుచవారు లేర్నుట అత్మశయోకిత కాదు.
పర్చకించుడి, మీకే విశద్మగను.
 1920 లో "రైతు"... అనే వార్పత్రిక పెటుాటకు పి. వి. కృషాయయ చౌద్ర్చ
వగైరాల సాయముతో ఏరాపటుచేయుట, ఇదే బ్హుశా ఆంధ్రదేశములో
పల్లిప్రాంతమునుండి వలువడు వర్గపత్రిక.
 1922 లో విదాయర్చథద్శలో పుననపపడు ఆకుీఫరుెలో అంతరాాతీయ లేబ్రు
సంఘము నెలకొల్లపను.
 1923 లో అపిపకటిలో గంటూరుజిలాి రైతుసంఘము.
 1923 లో హర్చజన వయవసాయభూముల సంపాద్న సంఘము.
 1945 లో చేనేత పనివార్ల సంఘము.
 1926-27 ఒంగోలు తాల్లకా కరువునివార్ణ సంఘము.
 1927 విదాయరుథల గ్రామ పునరుద్ధర్ణ సంఘము
 1927 అంతరాాతీయ సాితంత్ర సేవకుల కల్లయక,
 1928 పశుప్రద్ర్శనాలు, మద్రాసు రాష్ట్ర అటవీ పంచాయతీ సంఘం.
 1928 ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ నిరాిణము-బాపిన్సడు గార్చ సాయంతో.
 1929 రాష్ట్ర జమీన్రైతు సంఘనిరాిణం-మందేశిర్శర్ిగార్చ సాయం
 1931 రైతు ర్క్షణసంఘ సాథపనము.
మారుటోర్చయం కావాలని నినాద్ము. జమీందారులు పోవాలని
నినాద్ము, భూమి శిసుతలు పోయి ఆదాయపుపనున కావాలని, రైతుదిన
ప్రార్ంభ్ము. రైతాంగ సేవాద్ళము ప్రార్ంభ్ము, (బ్లరామకృషాయయ, కొమాిర్డడిె
స్తత్రధ్యరులు) రైతాంగ శిక్షణ శిబిర్ము.

80
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

వంకటగిర్చ జమీందారీ రైతుల సతాయగ్రహ ఉద్యమ ప్రార్ంభ్ము. ఉభ్య


గోదావర్చ, కృషా, రీసెటిల్మంటు శిసుత నిరాకర్ణ ఉద్యమ ఆర్ంభ్ము, వంకటగిర్చ
జమీందారీ రైతుల విచార్ణ సంఘం. ర్చపోరుా1931 లో లండనులో ర్ంగజ్ఞతుల
సమేిళన సాథపన. ఇపపటికీ యిది పనిచేసుతననది. కార్యద్రుశలలో ఆయనొకడు.
 1933 లో రైతాంగ గ్రంథమాల, గాంధీజీచే రైతాంగ విదాయలయ
ప్రార్ంభ్ము హర్చజన సేవాద్ళము, ఆంధ్రరాష్ట్ర జమీందారీరైతుల
విచార్ణసంఘ ర్చపోరుా. మార్చచ 6 వ తేదీన రైతు ర్క్షణ యాత్రలు
ప్రార్ంభ్ం
ఇవే భార్తావని కంతయు మార్గద్ర్శకములైనవి.
గ్రామీణపార్చశ్రమికప్రద్ర్శన.(గోవాడ)పి.నాగేశిర్రావుగార్చ మంత్రితిం.
కార్చిక కర్షక సమేిళనము తమ ఆద్ర్శమని రైతుసంఘాలు ప్రచుర్చంచుట
హర్చజనులకు కథలు అనే ప్రచుర్ణలు. దానికి ధూళిపూడి కోటయయ మంత్రి.
ఈనామ్ దారీ రైతుల సంఘము లక్ష్మీనారాయణగార్చ అధయక్షత క్రింద్,
ఆయురేిద్ పశువైద్యకళాశాలకు పూర్చత ప్రోతాీహము(యేజళి శ్రీరాములు)
 1934 కాంగ్రెసు సోషల్లషుాపారీాకి మూలపురుషులలో ఒకరు. వార్చ
వయవసాయ ప్రణాళికను సర్చదిదిదర్చ. రైతాంగ విదాయలయ సమావేశ
ప్రార్ంభ్ం, రైతు భ్జనావళి ప్రచుర్ణ. తెలుగలో జమీన్రైతుల కన్సస
కోర్డకల ప్రణాళిక. భార్తావనిలో ఇదియే ప్రప్రథమయతనం, రాచకీయంగా
1930 లో ఇర్చినుకు గాంధీజీ పంపిన ప్రణాళిక దీనికి మాతృక.
 1926-34 వర్కు పెద్వడిపూడి, అపాపపుర్ం, పాతూరు ప్రాజకుాల
నిరాిణ కార్యము, పింగళి స్తర్యనారాయణ గార్చ మంత్రితింతో
గంటూరుజిలాిలో 700 పంచాయతీబోరుెలను సాథపించి 6 లక్షల
రూపాయల విలువగల పునర్చనరాిణ కార్యములు చేయించను. ఒక
ప్రణాళిక ప్రకార్ం అనత్మ కాలములో ప్రజ్ఞబాహుళయం మీద్
గ్రామగ్రామానికి పోటీపెటిా నిరాిణ కార్యములు సాగించుట కిదియే
ప్రథమము.

81
ఆచార్య ర్ంగా

 1934-35 రాయలసీమ కరువు నివార్ణ-నిధి-దినము కరువు పనులు


గడిె సపియి, అనాధలకు ఉచిత భోజనము-అసెంబ్లిలో విసాతర్మైన
ప్రచార్ం. 1926 ఒంగోలు కరువు అనుభ్వమును పూర్చతగా వినియోగం.
 1928 లో సరాదరు వలిభాయి గజరాతులో వర్ద్ బాధితులకు చేసిన
ర్క్షణ కార్యమును సాటి ఓబులర్డడిె(కందుల ఓబులర్డడిె 1955 తరాిత
కాంగ్రెస్ట లో చేరారు.) 20 సంవతీరాల పైగా ర్ంగా గార్చ శిషుయడిగా
ఉనానరు) రామచంద్రరావు, కల్లిర్చ సుబాబరావు గార్ి పూర్చత సాయముతో
నెర్వేర్డచను.
 1935 లో అఖిల భార్త రైతాంగం సంఘాల బిలుిను కేంద్ర శాసనసభ్లో
తయారుచేయగా వైశ్రయి నిరాకర్చంచను.
అఖిలభార్త రైతాంగసేవకులకు సభ్ (ర్ంగా అధయక్షుడు.)
సెంట్రల్అసెంబ్లిలో రైతాంగబ్ృంద్ము నేర్పర్చుట.
ద్క్షణాపథమున కంతకును రైతాంగ దినము.
ద్క్షణ భార్త రైతుకూల్ల సంఘసాథపన.
ద్.భా. రైతుకూల్లల కన్సస కోర్డకలు ప్రచుర్చంచుట.
అఖిలభార్త రైతాంగ ఉద్యమ ప్రచార్ముచేస్తత, రైతాంగ సమసయలు
అనుదిన వార్తలలోనికి ప్రధ్యనముగా వచుచనటుి చేయుట.
ఇంగీిషులో రైతు భ్జనావళి ప్రచుర్ణ.
1926, 1936 లో ప్రార్ంభించిన ఆంధ్ర ఆర్చథక ప్రచుర్ణ 7 పుసతకాలు
ఆంగి ప్రచుర్ణ, రైతాంగ ప్రచుర్ణలకే నూతన సిరూపమిచిచ ఆధునిక
భార్త రైతు ఆనే ఆంగిగ్రంథ ప్రచుర్ణ.
వాహిన్స పత్రికా ప్రార్ంభ్ము.
1936 ఏప్రల్లో, లకోనలో అఖిలభార్త రైతుకాంగ్రెసు, డిశంబ్రులో ఫైజుపూరు
రైతుకాంగ్రెసుకు అధయక్షత వహించుట. అఖిలభార్త రైతాంగ కన్ససకోర్డకల ప్రణాళిక
ప్రచుర్చంచుట, దానికి మాతృక ద్క్షణ భార్త రైతుకూల్ల సమేిళన ప్రణాళిక ప్రధ్యన
ర్చయిత ఆయనే.

82
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

1936 సెపెాంబ్రు 1 వ తేది అఖిల భార్త రైతుదినము. వయవసాయ


కూల్లల సిథత్మగతుల నివార్ణ. ఆంధ్ర చేనేత పనివార్ల సంఘము.
1937 రైతాంగ బిలుిలను ప్రకటించుట, విదాయరుథలదాిరా నిర్క్షరాసయత
నిరూిలనము.
1938 లో సిదేశ సంసాథనాల రైతుల కోర్డకల విచార్ణ, ప్రకటన.
మహాతుిని ఆశీసుీలతో సంసాథన రైతాంగ కోర్డకలను తయారు చేయించుట,
చాంపరాన్లో 1917మహాతుిడు అనుసర్చంచిన పద్దత్మని మొద్టలో ఒంగోలు,
పెద్వడిపూడి, వంకటగిర్చ మద్రాసు రాషా రైతులు పిమిట చేనేతపనివార్ల
సిథత్మగతులను, ఆర్చధక స్తత్రరీతాయ విచార్ణ చేసెను. అటులనే సంసాథన రైతుల
సిథత్మకూడ విచార్చంచను. ఒర్చసాీలోని సంసాథన రైతులను గర్చంచిన ఆయన
ర్చపోరుాను గాంధీజీ హర్చషంచను.
జనసమర్థముగల డెలాాలనుండి జనము తకుకవగానుండే హైద్రాబాదు
వంటిచోటికు రైతుల వలస ఏరాపటుచేయుట అవసర్మని 1927 సిథరీకర్ణ చేసెను.
ఆయన "గ్రామ ఆర్చధక పర్చసిథతులు' అనే పుసతకం ర్డండవ సంపుటంలో వివర్చంచను.
కొండజ్ఞతులను, తదితర్ భార్తీయులనుండి బ్రిటీషువార్చనుండి ర్క్షంచ
వల్లనని 1926 నుండి 30 కి చేసిన విచార్ణ ఫల్లతంగా నిర్ిహించను.
"న్సలగిర్చ కొండజ్ఞతులు” అనే ఆయన పుసతకానినమహాతుిడు ప్రతేయకంగా
శాిఘించిర్చ. పుసుల్లర్చ కోద్ండరామయయగార్చ మంత్రితిముతో ఆంధ్ర కొండ
జ్ఞతుల కొండప్రదేశ సభ్, సంఘము ఏర్పర్చను.
ఆయన ర్చపోరుామీద్ ఆధ్యర్పడియే అఖిలభార్త కాంగ్రెసు సంఘము ఒక
ప్రణాళిక ప్రచుర్చంచినది. కాంగ్రెసు తీరాినములు చేసింది. 1937లో అఖిలభార్త
వయోజన విదాయ సభ్ను నడిపించను.
ఆంధ్రరాష్ట్ర రైతు ర్క్షణ యాత్రకు ప్రార్ంభోతీవము, దానికి అద్యక్షులు
కొమాిర్డడిె. రైతాంగ యువతీయువకులను నాయకులుగా, ప్రచార్కులుగా తయారు
చేయుటకు ప్రథమయతనము ఆయనదే. తన పిమిట ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ
అధయక్షులుగా 1.గొటిాపాటి 2.కొమాిర్డడిె 3.శాయంబాబు 4.భార్తీదేవి 5.లక్ష్మీ
నారాయణ 6. త్మమాిర్డడిె 7. రామానాయుడు 8.నననపనేని, 9. గొఱ్ఱాపాటి. వీర్ంతా

83
ఆచార్య ర్ంగా

ఆయనచేత తయారుచేయబ్డిన వారే. ఇటుి తన తరువాత్మవార్చని, తోటివార్చని


తనంత పెతతనానికి తీసికొని వచిచ ప్రోతీహించటం గాంధీజీ తరువాత ప్రథమ
యతనం ఆయనదే.
కనుకనే ఆంధ్ర రైతాంగ ఉతాీహానిన కమూయనిషుాలు కద్ల్లంచలేకుండా
ఉనానరు. ఆంధ్రరాష్ట్ర జమీన్రైతు సంఘాధయక్షులు కూడ 1. గొటిాపాటి 2. బ్దిదపూడి
3. మందేశిర్శర్ి పిమిట ఆధయక్షులు, రైతాంగ కవుల సనాినము.
1938 సాధ్యర్ణ కాంగ్రెసు వీరుల సనాినము. పిమిట, ఆయన
మిత్రులు శర్ిగారు "వీర్సంసిర్ణ మందిర్మును" కొవూిరులో తెర్చిర్చ.
1939 లో హైద్రాబాదుకు రైతాంగ విదాయలయము, ల్లప్ా కన్సాల్లడేషన్
కమిటీ సాథపకులలో ఒకరు.
1940 సెపెాంబ్రు వీర్ గననమికు వీర్పూజ్ఞ మందిర్మును భార్తీదేవి
సాథపించుట.
1942 దేశద్రోహ విధ్యనానిన అవలంభిసుతనన కమూకనిషుాల పెతతనంలో
నుననదానిని వద్ల్లంచి ప్రజ్ఞవిపివమును, కాంగ్రెసును, బ్లపర్చుచు కాంగ్రెసు
రాజకీయమును, అనుసర్చంచుచు అఖిల భార్త కిసాన్ కాంగ్రెసును సాథపించను.
1942 జ్ఞతీయ విదాయర్చథ సంఘమును ఏర్పర్చుట.
1942లో పత్మతజ్ఞతుల సమేిళనము సాథపించను. గాంధీజీ
ఆశీరాిద్ముతో దాని ప్రధ్యనస్తత్రము "పత్మత జ్ఞతులను వద్ల్లపో సామ్రాజయ
వాద్ము" అనే నినాద్ము మీద్ ఇంగీిషులో 1945 లో ఒకగ్రంథము ర్చించను.
దానిని సింహా తరుామా చేసి "పత్మత ప్రజల" ను పేరుతో జమీన్ రైతులో
ప్రకటించను.
రైతుకూల్ల ప్రజ్ఞరాజయము
1935 లో రైతు రాజయ నినాద్ము,
1937 రైతుకూల్ల రాజయనినాద్ము.
1941 మే నెలలో రైతుకూల్ల ప్రజ్ఞరాజయమునకు పెర్చగినది. ఈ భావమే
ఆగషుా తీరాినములో ఇమిడివుననది.
1944 నవంబ్రులో గాంధీజీ రైతుకూల్ల ప్రజ్ఞరాజయమును ఆమోదించిర్చ.

84
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఆచారుయనకు ఈ భావపర్చణామమునకు ఆధ్యర్మేమని మీకు ఆలోచన


కలగవచుచను;
 కాకతీయ, విజయనగర్, ర్డడిె, తంజ్ఞవూరు, చంజి, మధుర్ రైతాంగ
ప్రజల, భ్ర్తపూర్, సికుక, మహారాష్ట్ర, ప్రజల రాజ్ఞయంగ నిరాిణ
చర్చత్రలను ప్రతేయకంగా 1941 లో పునర్చిమర్చశంచి రైతులకు రాజ్ఞయంగ
నిరాిణ నిర్ిహణ శకిత, చర్చత్ర, కలవని నిరూపించుట.
 1922 లో ర్ష్టయలో ల్లనిన్ రైతుకూల్ల రాజయమును ఏర్పర్చచననే
ఉతాీహము.
 భార్తదేశంలో నూటికి 85 గా ఉనన రైతాంగానికి రాజ్ఞయధికార్ము
సిరాజయములో ఉండాలని అభిమతము.
 1937-38 లో పార్చశ్రమిక కూల్లల సహకార్ము కూడా పంద్గలమనే
ఆశ, కమూయనిషుాలు కాంగ్రెసు యెడల అవలంబించ పూనుకునన నూతన
వైఖర్చని బ్టిా కల్లగినది. రైతాంగమును కూడా పేర్చకంటుననది. కనుక
రైతుకూల్ల నినాద్ము అవసర్ము రైతాంగానికి అవసర్మను కొనెను.
 1940-42 ఉద్యమములో చేత్మపనివారు, మధయతర్గత్మలోని చదువుకొనన
శ్రమికుల సహాయము జ్ఞతీయవిపివానికి అతయంతంగా ఉననది. ఈ
నినాద్ం, రైతుకూల్ల ప్రజ్ఞరాజయముగా పెంపందినది.
 ర్ష్టయలో తదితర్ దేశాలలో నియంతృతి విధ్యనపు ఆపతుతలను
గ్రహించుట దాిరా, రైతుకూల్ల ప్రజ్ఞరాజయం ప్రజ్ఞసాిమికంగానే
వుండాలని తీరాినించు కొనెను.
 ర్ష్టయలో కూల్లనియంతృతిం, రైతుల, ప్రజల, చదువుకుననవార్చని,
పెతతనంలో సమానభాగసుతలుగా అంగీకర్చంచనందున, వార్చ విధ్యనము
పత్మత దేశాలకు పనికిరాద్నుకునానడు. భార్త సోషల్లషుారాజయము,
రైతుకూల్ల ప్రజలంద్ర్చకి చందివుండాలని నిర్ాయానికి వచాచడు.
1944 లో విదాయర్చథ కాంగ్రెసు.
1945 మార్చచలో అఖిలభార్త గ్రామీణ ప్రజల సమేిళనము.
1945 లో అఖిలభార్త చేనేత పార్చశ్రమిక సంఘము.

85
ఆచార్య ర్ంగా

1945 లో పౌర్సతి కళాశాలలకు(Citizen Colleges)


నామకర్ణ, ప్రోతాీహం.
గాంధీజీ,ఆశీసుీలతో కాంగ్రెసు సేవాసంఘం సాథపించ యత్మనంచ
తలచాడు. తద్నుగణయంగా 1946-6-21 తారీఖున రాష్ట్రీయ కాంగ్రెసు కార్యవర్గ
ఆమోద్ము తో కాంగ్రెసు సేవాసంఘము నెలకొలప తీరాినించను.
వీర్పూజ్ఞ ప్రచార్ము
"వీర్గంధం తెచిచనార్ము వీరుడెవిడొ తెలుపడీ
పూసి పోదుము మడను వైతుము పూలద్ండను భ్కితతో.. కవి రాజు
వీర్పూజ దేశ్శననతాయనికి, జ్ఞత్మ మహతాినికి ఆతాయవశయకమైన పవిత్ర
అనుష్టానము. ("A nation lives by memories of its heroes.") "జ్ఞత్మ
తన వీరుల ఆరాధన వలనే జీవించును" అనన ఆంగి విద్ిద్ిరేణుయని వాకయము
నందెంతేని సతయముననది. మనకై తమ అసువులను తృణప్రాయముగా తయజించిన
వీరులను విసిర్చంచి మన మటిాగత్మ పందుదుమో వివర్చంపవల్లనా? మనజ్ఞత్మ
ప్రాచీనకాలం నుండి వీరారాధన సలుపచుననది. అది మనకు సాంఘికధర్ిమే కాక
మతానుష్టానము కూడ అయినది. మన భీషేికాద్శి, శ్రీరామనవమి, కృష్టాషమి
ా ,
శంకర్జయంత్మ మొద్లగనవి మతానుష్టానములైనవి.
వీర్పూజ మానవప్రకృత్మలో గాఢముగ నాటుకొనిపోయినది. తమతమ
సిజ్ఞత్మలోపుటిాపెర్చగిన వీరులను ఆరాధించుట ఎంతో ఉతాీహవంతంగా ఉండును.
శివాజీ, గణపత్మ ఉతీవాలదాిరా లోకమానుయడు ప్రజలలో దేశాభి
మానానిన ఉదీదపింపజేసినది లోకవిదితమేగదా.
బ్రహినాయుడు కులాలను కూలద్రోసి అంద్ర్చన్స ఏకంచేసి, తన సేనలో
చేరుచ కొని వార్చనంద్ర్ను జగదేక వీరులుగా జేసి విఖ్యయత్మ గాంచను.
కడజ్ఞత్మవాడైన కననమన్సడును కననపుత్రునిగా ప్రేమించుకొనన విశాల హృద్యుడు.
పలనాటివార్చకే కాదు ఆంధ్రులంద్రు ఏనాడో కార్చమపూడిలో వార్చకి
ఆలయము కటిార్చ, నాటినుండి నేటివర్కు అకకడ కారీతకపూర్చామకు ఉతీవము ఏటేట
జరుగచుననది. నిర్ంతరాయంగా ఇటుి ఆయుధపూజ, వీర్పూజ జరుగట మర్చక
చోటకానము. సంఘానిన సజీవంగా చేసిన బ్రహినాయుడు, బాలచంద్రుడు,

86
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఆంధ్రులకు ఆద్ర్ణపాత్రులు. ఇటిా ఉతకృషా వీరారాధన ప్రపంచములో మర్చకచోట


లేదు.
మొఘలాయీ కాలమున, గరుగోవింద్సింహుడు తన శిషుయలను
వీరులనుగా చేసి మాతృదేశర్క్షణకు పుర్చకొల్లప, వార్చచే అనేక మహతతర్
కార్యములను సాధింప జేసెను. నాటినుంటి నేటివర్కు శికుకజ్ఞత్మ వీర్జ్ఞత్మయై
వర్చధలుచు
ి ననది.
గరుగోవింద్ సింగ్ గరుశిషుయల పర్సపర్ భేద్భావముల పూర్చతగా
నిరూిల్లంచుట మూలమున, సామానయ ప్రజ్ఞహృద్యమును ఆకర్చషంచి వార్చని
పోరాటమునకు పుర్చకొల్లపనటులనే, నేతాజీ (సుభాస్ట చంద్రబోస్ట/సుభాసుబాబు)
నాయకులు, ప్రజలు అనే భేద్భావము లేక ప్రజలలో అంతరీినమగటచేతనే ఆయన
ప్రజల అభిమానమును, కాంగ్రెసు బ్హిషకర్చంచిన దినములలో కూడ చూర్గొనెను.
ఆయన ప్రజ్ఞహృద్యమును చూర్గొనని సమయము లేనేలేదు.
ఈ యిరువద్వ శతాబ్దమున గాంధీమహాతుిడు మన దేశీయులలో
మహతతర్ రాజకీయ, ఆధ్యయత్మిక సంసకృత్మని పెంపందించను.సరాదర్ పటేల్,
రాజేంద్రబాబు వంటి వార్చని మహానాయకులు సృషిాంచింది ఆయనే. శతాధిక
అత్మర్ధ మహార్ధులను, లక్షలాది వీరులను సృషిాంచింది, ప్రాణహీనులై కోటికొలది
యునన దేశీయులలో నూతన ప్రాణసంచార్ము కల్లగంచింది మహాతుిడే. అలప
మనుషుయలనంద్ర్చని సంసకర్చంచి వనెనపెటిాన సిర్ాకారుడు ఆయన. వేయేల
ప్రపంచము కనివిని యెరుగని ఒక నూతన వీర్జ్ఞత్మని తన అహింసాశకితదాిరా
మహాతుిడు సృజించను.
ఇక మనమంతవర్కు ఆధునిక వీరారాధన చేయుచునానమో
అర్యుద్ము, మన అభివృదిధకి ఆధ్యర్ భూతుడైన వీరేశల్లంగమును బ్రత్మకి
యుండగా బాధించాము. ద్యషిగా యెంచి విచార్ణ చేశాము (impeach
చేసిత్మమి) ఆయన అనంతర్ము శిలా ప్రత్మమ ప్రత్మషిాంచిత్మమి. సుభాసుబాబు
కారాగృహంలో క్షయవాయధిగ్రసుతడు కాగా బెంగాల్లలు గొపప ఆంద్యళనచేసి
విడిపించి బ్రత్మకించుకొనగా, బ్యటవుండి బ్రత్మకి యునన ఆంధ్రర్తాననిన ఆంధ్రులు
చేతులార్ చంపకపోయినా, అంతపని చేశారు. ఆయన దికుకదెస కనుకోకక నేడు

87
ఆచార్య ర్ంగా

ఆంధ్రర్తన భ్వనమను పేరుపెట్లాము. ఏమి ప్రయోజనము? దేశాభిమాని,


కల్లయుగ భీముడని ప్రఖ్యయత్మగాంచిన కోడిరామమూర్చతకి మనమేమి సహాయము
చేశాము? మన దామర్ి రామునకు, విశిదాతకు, మునిసాిమి నాయునకు,
కవిరాజునకు ఏమేమో చేయ సంకల్లపంచినాము. ఎగిరాము. ఆంధ్ర పౌరుషము
చూపించద్లచాము. చివర్కు చేసిందేమిటి? మన చిలకమర్చత కవిని వృదాధపయంలో
పోషించుకోలేక పోవుటచేత ఆయన అసతమించాడు. సిసిరో వంటి వకతయైన మన
చరుకువాడ నేడు వృదాధపయద్శలో కూడా కాలుకాల్లన పిల్లివల్ల త్మరుగచునానడు.
(ఒక ఇనూీర్డనుీ కంపెన్స నుండి మర్చయొక ఇనూీర్డనుీ కంపెన్సకి)
మన ప్రజలపాటల తాయగరాజు గర్చమళి గంజిన్సళ్లి లేక గగోగలు
పడుతునానడు. ఇటుి ఎంద్రో తమ యావచఛకిత యుకుతలు మనకై ధ్యర్పోసిన
కవులు, గాయకులు, వకతలు, చిత్రకారులు, దేశారాధకులు, కడుపునకు గంజిలేక
అలిలాడు
ి చునానరు. రాజకీయ బాధితుల కొర్కు యేమేమో చేయ సంకల్లపంచి
నాము. చేసింది బ్ండిసునన.
ఆచార్యర్ంగా జ్ఞానయోగికాడు, భ్కుతడు కాడు, కర్ియోగి. ఆయన
వీరుడనన సంగత్మ లోకవిదితము. ఆయన వీర్పూజ్ఞ దుర్ంధరుడగటచేతనే అటిా
వీరుడు అయెయనని తెల్లసికొనినచో వీరారాధనలోని మహతయము మనకు విదితము
కాగలదు. ఆయన జ్ఞత్మలోనునన వీరారాధన మహతాయనిన విపిపచపెపను. పలానటి
వీర్చర్చత్ర ఆయనిన పసితనముననే ఆకర్చషంచను, విదాయర్ణుయని ఉగ్రనర్సింహారాధన,
హనుమదారాధన, దేశీయులను ఎటుల వీరుల కావించనో తన లేఖిని దాిరా
తెల్లపిన వీరారాధకుడు. (వాహిని - ర్ంగా గార్చ పత్రిక శ్రీ గొర్రెపాటి
వంకటసుబ్బయయ (ఈ పుసతక ర్చయిత కాదు.) ఎడిటర్ గా చాలాకాలం
నడిపారు.) మన కోడిపందెములు, వీర్కొలుపులు, దేవతా కొలుపులు,
వీర్భ్ద్రపళ్లిం పటుాట, ఖదాగలు పలుకుట. నార్సాలు వేసికొనుట మొద్లగన
వనినయూ, మనము ర్కతమును చూచి భ్యపడకుండా వుండుటకు, దెబ్బలు
ఓరుచకొనుటకు మనలో వీర్ర్సము ఉపపంగటకు ఏర్పడినవేయని ఎరుక
పర్చును. రైతాంగ భ్జనావళికి, భార్త సాితంత్రయప్రథమ యుద్ధమునకు ఆయన
వ్రాసిన తొల్లపలుకులు చదివిన ఆయన వీరారాధన విదితము కాగలదు.

88
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

మన ఆటలలో ఎంతో వీరోచిత పౌరుషముననద్నును. మన


బ్ల్లచడుగడు, చర్బ్దీద, కోత్మకొమిచిచ మొద్లగనవి యుద్ధర్ంగమునకు
సంబ్ంధించినవేయని ఆయన వాకొనును.
పండుగ, పర్ిములందు మన స్త్రీలు తొకుకడుయాయల ల్లగట, నాలుగ
సతంభాలాట, కొకాకట మొద్లగనవి వార్చ పికకబ్లమును వృదిధచేసి వీర్వనితలుగా
తయారుచేయుటకు ఏర్పడినవేయని ఆయన విదితపర్చును. మన యువకులు
పాశాచతయ ఆటలయందు వాయమోహితులైన సమయాన, పూర్ిపు ఆటలపోటీలకు
త్మపిపనవార్చలో ర్ంగా ప్రథముదు, ప్రముఖుడు.
దేశారాధకులంద్ర్కు ఊరేగింపులు, ఉతీవాలు, జై నినాద్ములు
అవసర్మని ముకతకంఠంతో ఆయన ఘోషించును. అనుటే కాదు ఆ విధంగా
ఆయన ఆచర్చంచును. వీరుడుగా పూజింపబ్డుటకు. వీర్పూజకు ఆయన సమధి
కోతాీహము చూపును. ఆయన ఆంతర్యము గ్రహించలేని వారు ఆనేక విధములుగా
అనుకొన వచుచను.
ఆయన అర్మర్లేని మనిషి. "గాంధీమహాతుినకు జై"అనుటతో
తృపితపడక దేశారాధకులంద్ర్కు హెచుచతగగలు లేక జేజేలు పలుకును. బ్ంద్రులో
జర్చగిన ప్రథమ ఆంధ్ర విదాయర్చథ కాంగ్రెసునకు ప్రార్ంభ్కుడుగా వచిచనపుడు
నాయకులకు జేజేలు కొటుాటతో తృపితనొంద్క, వీర్హనుమాన్ తోట నర్సయయకు
జై కొటిాన సంగత్మ నాటి సభికులు సిర్చంతురు గాక! దేశసేవలో పండి పోయి,
ఆంధ్రులకు సంఘసేవ, దేశసేవ, మానవసేవ చేయుటకు ఆదిగరువైన
దేశభ్కుతనకు 'తన ఆధునిక రాజ్ఞయంగ సంసథలు'(ర్ంగా గారు తెలుగలో రాసిన ఈ
పుసతకానిన కొండా వంకటపపయయ పంతులు గార్చకి అంకితమిచాచరు.)
అంకితమిచిచన ఆద్ర్శ వీరారాధకుడు ఆచార్య ర్ంగా, ఇంతేకాదు ఆయన రైతాంగ
భ్జనావళి" నేటికి ఎనోన కూరుపలైనది. ప్రత్మద్ఫా అది వీరాంకితమే. ఆయన క్రాంత్మ
పత్రికాలయములో నేతాజీ ప్రవేశించినపుడు ఓహో ఇది మీ విపివ యంత్రాగార్మా!
(Oh! is this your reνolutionary machine!) అని ఉగగడించను.
మనవారు పూలమాల వేస్తత ఉండగనే తీయుట వినయలక్షణంగా
ఎంచుదురు. ఆది నేడు సాంప్రదాయమైనది. ఆయన మాత్రము అటుల చేయడు.

89
ఆచార్య ర్ంగా

అటుల చేయుట ఆరాధక బ్ృంద్మును అవమాన పర్చుట అని తలచును. ఆయన


మడలో వేసిన పూలమాలను, నూలుద్ండను, ఆయన ఆర్ంభించిన కార్యక్రమం
ఆఖర్గ వర్కు తీయడు, ఇది పాశాచతయ సాంప్రదాయము. పాశాచతయ
సాంప్రదాయాలలో సతాీంప్రదాయాల్లనోన ఆయన అనుషిాంచును, అనుషిాంప
జేయును.
1938 లో సాధ్యర్ణ కాంగ్రెసువీరుల సనాినము జర్చపెను. మందేశిర్
శర్ిగార్చచే నిర్చింపబ్డిన వీర్సిర్ణమందిర్ంను కొవూిరులో తెర్చను. ఆయన
అనుంగ అరాథంగి వీరారాధకురాలే. 1940 మంద్సా జమీలో పోల్లసుల కాలుపలకు
గర్చయైన వీర్గననమి (1940 లో మంద్సా పోల్లసు కాలుపలలో మర్ణించింది)
వీర్పూజ్ఞ మందిర్ము భార్తీదేవి సాథపించను. 1945 ఆగసుాలో ఆ వీరాంగన
మందిర్మున కర్చగి ఆచారుయడు పూజసల్లపి పున్సతుడు అయెయను.
వీర్పూజలోగూడా ఆయన విశిషాత వేరు. మన వీరులచర్చత్ర ర్చించుట
కూడ వీరారాధనయే అని ఆయన అభిప్రాయము. అందుకనే పరుచూర్చ రామకృషా
చౌద్ర్చ వ్రాసిన రాజేంద్రప్రసాదు జీవితముపై అభిప్రాయమును తెలుపచు ఆయన
వ్రాసిన దానిని తెలుసుకొనిన ఆయన సౌజనయము, వీరారాధన విదితము కాగలవు.
"బాపూజీ ఆద్ర్శప్రాయ జీవితకథను ఆంధ్రులకు అంద్చేయుచుననందులకు ఎంతో
అభివంద్న్సయులు. ఆంధ్రదేశము లాంటి బ్లహారునకు ఆయనచేసిన సేవ
గణన్సయము. మనకీనాడునన నాయకశ్రేషుాలలో ఉతతములు వారు. ఆటిావార్డంద్రో
ఆంధ్రదేశమున గలర్ని నా నమికం. వార్చ జీవితర్హసయములనుగూడ మనకు
ప్రజలకు మీ బోంటుి తెలుపుట యుచితము." "ఇటులనే, అటు జవహర్లాల్
నెహ్రు, ఇటు మన వంకటపపయయ, శాస్త్రి, పట్లాభి, నాగేశిర్రావు, డాకారు
సుబ్రహిణయం, ప్రకాశం, ఉననవ, కనకమి, ( నెల్లిరు వాసి, గాంధీజీ శిషుయరాలు
ఒక సంవతీర్ం జైలుశిక్షను అనుభ్వించారు) వీరేశల్లంగం, మునిసాిమి,
ప్రభ్ృతుల చర్చత్రలు కుిపతముగానైన వ్రాయుదురు గాత" ఆంధ్రదేశములో విఖ్యయత
దేశాభిమానులు వయోజన విదాయప్రచార్కులని అఖండ ఖ్యయత్మగాంచిన గాడిచర్ి,
శనివార్పు, చరుకువాడ, గర్చమళి మొద్లగవార్చ గత్మని గానక విసిర్చంచిన
ఆంధ్రావళికి మేలుకొలుపులను పాడిన ఆచార్య ర్ంగా వంటి ఆంధ్రనాయకులు
ఎంద్రునానరు?" ప్రజల పాటల తాయగయయ, గర్చమళి' (15-8 40) "ప్రజల

90
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

పండితుడు, విజ్ఞానచంద్రికా విరాట సిరూపుడు మన గాడిచర్ి, మన చరుకువాడ'


(15.10.39) "మన శనివార్పు " (10.12.39, చిత్రగపత) ఆ నామకర్ణములలో
ఎంత సౌహార్రధరముననద్య గ్రహించండి. ఇక విషయము విని పులకాంకితుడు కాని
మానవుడు ఉండునా? కవిబ్రహి ఏటుకూర్చ వంకట నర్సయయను పలనాటి
వీర్చర్చత్రను యిత్మవృతతముగా తీసుకొని కావయర్చన చేయుటకు ప్రోతీహించిన
వీర్కావాయభిమాని మన ర్ంగా. ఆయన పోతాీహమును పుర్సకర్చంచుకొనే
ఏటుకూర్చ. నాయకురాలు, మగవమాంచాలాది వీర్కావయములను ఇంపుగా
మనకందించుచునానడు నేడు.
రైతాంగ విదాయలయము

“Look to the interest of 80 per cent of the population


which for the most part remain on the verge of starvation"
(Yaminikhan)

"ఈవే స్రషావు రైతుసంఘములకున్ ఈ నేతసంఘాళికిన్


న్స విదాయలయ మనిన దేశములకు న్సనటైన యాద్ర్శమై
ప్రావృేతిఘపు వర్షబిందుతత్మచే ప్రాదుర్భవం బందు మొ
లకల్ వోల్లన్ యువకాళినెంద్ర్చనొ మాకర్చపంచినావో సుధీ"-
కావూర్చ వంకటరామయయ.

భార్త దేశములో అనేక ఋషులు, యోగలు, కవులు, గాయకులు,


వీరులు, యోధులు జనిించారు. వార్చని భార్తజ్ఞత్మ పూజించి పగిడింది. వార్చకి
గళ్లు, గోపురాలు కటిాంది. పుసతకాలు, గ్రంథాలు వ్రాసి వార్చ కీర్చత దిగంతాలు
వాయపింప జేసింది.
కాని కషిాంచి తమ సేిద్బిందువులచే ఒక గింజకు పదిగింజలు పండించి
జ్ఞత్మవృక్షానికి మూలవీరులైన పంటకాపులను మనసార్ ప్రేమించ లేకపోయింది.

91
ఆచార్య ర్ంగా

ఎంతసేపు జ్ఞతీయ వృక్షపు ఫలపుషపముల ననుభ్వించి ఆనంద్ం పందింది.


దానికి కార్కులైనవార్చని విసిర్చంచింది.
కటా గడె, పటాకు త్మండి లేని కటిక ద్ర్చద్రుడు, తన జ్ఞతీయ ర్థానిన ఎలా
లాగగలడు? మన ఆర్చథక సంపత్మతకి, యింతేకాదు మన సకల సంపద్లకు ప్రాణము
పంటచేను అను సంగత్మ మన నాయకులకు వంటపటాలేదు. మనదేశములో నూటికి
80 మంది వయవసాయం వలి జీవిసుతనానర్నే నితయసతాయనిన గ్రహించలేకపోయారు.
వివసాయం అభివృదిధ గాంచితే కాని, మన గృహపర్చశ్రమలు వర్చధల్లతే
ి కాని, దేశ
సంపద్ పెంపంద్జ్ఞలద్ని గర్చతంచలేకపోయారు. మన పాడిపంట, మన కుటీర్
పర్చశ్రమలు అభివృదిధ పందాలంటే, మన కర్షకుల కషానష్టాలను నివార్చంచి వార్చని
అభివృదిధ పంధ్యకు ర్పిపంచాల్ల. అందుకు వేలకొలది సేవకులు, వార్చకి శిక్షణ
ఆలయాలు కావాల్ల.
11 సంవతీర్ముల అనుభ్వానంతర్ం రైతు ఉద్యమము సక్రమ పంధ్యను
జర్గాలంటే, రైతు సేవకై తరీూదు పందిన యువకులు ఉంటే కాని, అది సజీవంగా
వుండ నేర్ద్ని, ఆభివృదిధ పంద్నేర్ద్ని ఆచార్య ర్ంగాకు విదితమైనది.
దానికి విదాయవంతులపైన, పటాణవాసులపైన ఆశ పెటుాకోరాద్ని రైతాంగ
యువజనం అటిా విద్య పంది అర్హత సంపాదించుటకు ఒకపాఠశాల అవసర్మని
ఆయనకు బోధపడింది. అందుకే ఆచార్య ర్ంగా హర్చఓం అంటూ ఆంధ్ర రైతాంగ
విదాయలయం నిడుబ్రోలులో 1934 వ సంపతీర్ము ఏప్రయల్ నెలలో నెలకొల్లపను.
ఆ సంవతీర్ము వివిధ ప్రాంతాలనుంచి విదాయరుథలు వచిచర్చ, ఆయనే కాక
అనేక దేశారాధకుల రావించి వివిధ విషయాలోి విజ్ఞానం కలుగజేశారు,
విదాయరుథలకు నాలుగవారాలోి. ఇందులో రైతాంగ యువకులకు రాజకీయార్చథక
విషయాలు, రైతాంగ ద్ృకపధముతో చపుపటేకాక, రైతులను యెలా సంఘటిత
పర్చాలో నేర్పబ్డును. దీనిదాిరా వర్గచైతనయం కలుగజేసి రైతాంగములో
నవయుగోద్యము కల్లపంప ర్ంగా సంకలపము. యీ విదాయలయం దాిరా
రైతాంగోద్యమమంతో బ్లపడింది. నేడు ఆంధ్రదేశములో అధికముగా కల్లగిన
రాజకీయ విజ్ఞానానికి అంకురార్పణచేసినది ఆచార్య ర్ంగాయే.

92
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఆచార్య ర్ంగా ఆర్చథకశాస్త్ర పండితుడని, పర్చశోధకుడని లోక మరుగ.


అర్థశాస్త్రమంటే ఎర్గని రైతు యువకులకు ఆర్థశాస్త్ర ర్హసాయలన్సన అర్టిపండొల్లచి
పెటిానటేి చపపగల ప్రత్మభావంతుడని అనుభ్వజుాలకే విదితము.
ఈ విదాయలయానికి పలువురు పెద్దలు సాయముచేసినా, దీని విజయానికి
తోడపడిన ప్రథములలో ప్రసుతత్మంచద్గినవారు శనివార్పు సుబాబరావు, నాయపత్మ
నారాయణ మూర్చత, పండితారాధుయల నాగేశిర్రావులు.
ఇది ప్రార్ంభ్మైనపుడు పత్రికలోి చదివి, పదిమంది పకపకా నవాిరు.
ప్రొఫెసరుగారు పల్లిటూర్చలో ఫసుారేటుకాలేజి సాథపించాడని హేళన చేశారు. ఈ
విషయానిన గర్చంచే కాదు, ఆయన ప్రార్ంభించిన ప్రత్మ కార్యము ప్రథమమున
పర్చహసించ బ్డక పోలేదు. వారే చివర్కు ప్రసుతత్మంచక తపిపంది గాదు.
ఆయన రైతుయాత్రలు ఆర్ంభిసేత, అత్మవాదులు గవర్నమంటు ఉద్యయగల
వద్దకు ప్రార్ధనాపత్రములు పుచుచకొని పరుగెతుత చునానర్ని పర్చహాసము చేసారు.
తరువాత పండిత జవహర్లాల్ యీ యాత్రలవలి ప్రజలలో చైతనయం
కలుగతుంద్నేసర్చకి ర్ంగాను యెగతాళిచేసిన వార్ంతా భ్ళాభ్ళి అని పగడ
సాగారు, మనవార్చ మనసతతిం యిలా వుంటుంది.మనలో మంచివార్చని మనము
యెంచుకోలేము. పరాయివారు గర్చతసేతనే మనము గౌర్వించేది.
ఆచార్య ర్ంగా కు పూర్ిము యిటిా అలపకాలములో సుశిక్షతులైన
సేవకులను సిలపధనముతో తరీూదు చేసినవారు లేరు. ప్రథమ సంవతీర్ము 25
మందితో ప్రార్ంభించిన పాఠశాల సంఖయ 1945 వ సంవతీరానికి 200 వర్కు
వృదిధ జందెను.
దీని ప్రాముఖయము గమనించే పంజ్ఞబు, మధయరాష్ట్రము, ఒర్చసాీ, బ్లహార్
మొద్లగ రాష్టేలవారు రైతాంగ విదాయలయములు సాథపించిర్చ. వాటినిచూచే
కాంగ్రెసువారు, సోషల్లషుాలు, కమూయనిషుాలు, రాడికల్ పారీా వారు రాజకీయ
పాఠశాలలను ప్రార్ంభించుకొనిర్చ. ఇలా స్తక్షమములో మోక్షమునిచేచ పద్ధత్మని,
సేవకబ్ృందానిన సుశిక్షతము చేయ సంకల్లపంచిన ఆచార్య ర్ంగా ఆంధ్రావనిలోనే
కాక, యావదాభర్త వర్షమునకు అనుకర్ణీయుడయెయను.
వయోజనవిద్య

93
ఆచార్య ర్ంగా

"వయోజనవిదాయ బోధనమే, సిరాజయ సాధనరా, అయోమయంలో భార్త జ్ఞత్మకి


ఆధ్యర్ంబిదేరా" వేజండి వంకటసుబ్బయయ.
ప్రభ్యతిం ప్రజలంద్ర్చకి అననం, విద్య కల్లగించాల్ల. అవి ర్డండూ మనకు
తకుకవగానే వునానయి, నేడు ర్వి అసతమించని బ్రిటీషు సామ్రాజయం క్రింద్
మనమునాన, ప్రభ్యతిం 150 సంవతీరాలనుండి చేసిన కృషిఫల్లతము నేటికి
నూటికి పద్ముగగరు ఆక్షరాసుయలు. రైతుల వద్దనుండి టోల్ల (అత్మ చనన నాణెము
ద్మిిడి కనన చిననది.) లతో సహా విదాయపనున వస్తలు చేసుతనానరు. కాని
రైతాంగానికి విద్య మాత్రము సునన, అసలు మనకు విద్య నేర్చపతే వీర్చ ఆటలు
సాగవని వీర్చకి తెలుసు. వీర్చ రాజయర్క్షణ వీర్చ సైనయ సహాయము వలిగాదు
జరుగచుననది మన అజ్ఞానము వలినే, మన అజ్ఞాన మంతర్చంచిన వార్చ రాజయము
నిలవద్ని వార్డరుగదురు. అందుచేతనే వార్చటుల మనలను యీ ద్శలో వుంచుట.
మన దేశనాయకులు కొంద్రు జ్ఞతీయ విదాయలయాలవలి, ఇతర్విధ్యల
విదాయదానము చేయద్లచారు. మర్చ మనలో వునన పెద్దలగ నిర్క్షరాసుయలకు
విద్యవలన ప్రయతానలు చేయసాగారు. ఆ విద్య ర్డండువిధ్యలు. 1 చూడటం,
వినటం దాిరా, 2 వ్రాయటం, చద్వటం దాిరా, మొద్టి పద్ధత్మ పగటివేష్టలు,
తోలుబమిలు, నాటకాలు, జంగం కథలు, హర్చకథలు, సినిమాలు, పురాణ
శ్రవణం, రేడియో, ఉపనాయసాలు మొద్లగ వాటిదాిరా జ్ఞానము పందుట. ఇది
ప్రాచీన కాలమునుండి మన దేశములో వాడుకలోవునన విధ్యనం. ఇందుచే
మనవారు నిరాక్షరాసుయలైన విజ్ఞాన మూరుతలై విలసిల్లిర్చ. ర్డండవది అగ చద్వటం,
వ్రాయటం, ఇది ఇటీవల ఎకుకవగా వాయపితలోనికి వచిచనది.
మన ఆంధ్రదేశములో వయోజన విదాయ ప్రచార్ములో ప్రథములుగా
పేర్చకన తగినవారు శనివార్పు సుబాబరావుగారు. ఆచార్య ర్ంగాఅననటుి ఆయన
తలే ఒక వయోజన విదాయలయం. ఇందువిషయమై ఆచార్యర్ంగా చేసిన సంగత్మ
చపెపద్. ఇంటగెల్లచ ర్చచగెలవమని కథ సామత. అందుకని ఆయన మొటామొద్ట
తన అరాధంగి భార్తీదేవిని విదాయవంతురాలుగా చేసెను. ఆయన ఆమను ఆంధ్ర
ఆంగాిలోి ప్రవీణురాలుగానే కాక, సియంగా వివిధ విషయాలోి విజ్ఞానవత్మగా
చేసెను. ఆమ సంగత్మ ఆంధ్రదేశమే కాదు యావదాభర్తము ఎరుగను.

94
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

భార్తీయ ప్రజలలో శృతపాండితయపు చొర్వ హెచుచగావుననద్ని ఆయన


ఎపపడో కనిపెటెాను. నిర్క్షరాసుయలైనా ప్రజలు తెల్లవితకుకవ వారు కార్ని, భార్తీయ
వైజ్ఞానిక సంప్రదాయము ననుసర్చంచి వయవహార్చకవైజ్ఞానిక జ్ఞానమును చాలవర్కు
పందుచుండిర్ని ఆయన ఎరుగను.
చదువుకునన ప్రతేయక తరీపదు పందిన, విపివ ఉతాీహము కల్లగిన
నాయకులను విర్చవిగా తయారు చేయడము అవసర్మని గ్రహించను.
1913 లోనే గ్రామములోని ఆంధ్ర సర్సితీ గ్రంథాలయమును పునరుద్ధర్చంచను,
1920 వర్కు గ్రామములలో గ్రంథాలయాలను సాథపించుచుండెను.
1923-27 వర్కు విదాయరుథల మధయ సాడీ సర్చకలుీ (అధయయన కేంద్రాలు)
మద్రాసులోనేకాక, ఆంధ్రలో పలుచోటి ఏర్పర్చను.
1933 డిశంబ్రు 23 తారీఖున నిడుబ్రోలులో రామాన్సడు వయోజన
విదాయలయమును మహాతుినిచే తెర్పించను.
1934లో అంధ్ర రైతాంగవిదాయలయమును ప్రార్ంభించి ఇపపటికి వయియకి పైగా
పటాభ్ద్రులను దేశములోనికి సేవాకార్యమునకై పంపెను. వీర్చలో అనేకులు
యీనాడు ఆంధ్ర రాష్ట్రమున పేర్డకికన నాయకులు,ఆయన మార్గముననే
అవలంబించి కమూయనిసుాలు 1937 నుండి విదాయలయాలు ప్రార్ంభించు కొనిర్చ.
పంజ్ఞబు, మధయరాష్టేలు, ఒర్చసాీ బ్లహారు మొద్లగ వివిధ రాష్టేలు
ఆంధ్ర రైతాంగ విదాయలయమును అనుకర్చంచి సాథపించను.
కీర్చతశేషులగ శనివార్పు సుబాబరావుగార్చ మంత్రితిముతో ఆంధ్రరాష్ట్ర
వయోజన విదాయసంఘమును 1936 లో సాథపించను. ఈ సంఘము తర్పున
1938లో మద్రాసు కాంగ్రెసు ప్రభ్యతిమునకివిబ్డిన వయోజన ప్రచార్కా
ప్రణాళికను ఆచార్యర్ంగాయే తయారు చేసెను. దానిని డాకారు పట్లాభిగారు
హృద్య పూర్ికముగ అంగీకర్చంచిర్చ.
1937లో అఖిలభార్త వయోజన విదాయసభ్లో ప్రముఖ పాత్రను
వహించి, దానికి జ్ఞయింటు సెక్రటర్చ గా, పిమిట వైస్ట ప్రెసిడెంటు గాను ఉండెను.
1938లో మద్రాసు రాష్ట్ర వయోజన విదాయసభ్వారు వయోజన విదాయ ప్రచారానికి
ఆయన చేసుతనన సేవను ప్రతేయక తీరాినములలో ఉగగడించిర్చ.

95
ఆచార్య ర్ంగా

ప్రాథమిక విదాయప్రచారానికి ఆయన ఇచిచన ఆమూలయ సలహాలను


అంతరాాతీయ కార్చిక సంఘ డైర్డకారు బ్టిరుగారు ఎంతగానో ప్రశంసించిర్చ.
విదాయరుథలకుగాను ప్రతేయకంగా పౌర్సతి కళాశాలలను విదాయర్చథ కాంగ్రెసుదాిరా
నడపడానికి ఆయనే ముఖయ కార్కుడు. బంబాయిలో ఆర్ంభింపబ్డిన పౌర్సతి
కళాశాలలో ఆయన అధ్యయపకుడు.
ఎడిపల్లిలో ఆంధ్ర విదాయర్చథ కాంగ్రెసు అధిర్యం క్రింద్ 1945 డిశంబ్రు
నుండి జనవర్చ 1 వర్కు జర్చగిన పౌర్సతి కళాశాలకు ఆచార్యర్ంగాయే ప్రధ్యన
ఆచారుయడుగా పనిచేసెను,
వయోజన విద్యను గర్చంచి వివిధ నాయకులు వివిధ విధ్యల
వలిడించారు. మహాతుిని ద్ృషిాలో వయోజన విద్యంటే "వాగ్రూపంలో చపేప
నిజమైన రాజకీయవిద్య" ఇది ఆచార్య ర్ంగా అనవర్తము ఆచర్చంచేదే.
ఆచార్యర్ంగా శనివార్పు సుబాబరావుగార్చతో కలసి "వయోజనవిద్య అభ్యయద్య
ర్చయితలు" అని ఒక గ్రంథము, భార్త దేశీయ విద్యయద్యమము (Indian Adult
Education movement) అను మర్చకటి సియంగా ఆంగిమున ర్చించను.
సాహితయ సేవ
మన ఆంధ్రకవిత నననయయకు పూర్ిమునాన మన కంటికి కనబ్డకుండా
నశించుట దుర్ద్ృషాము. దీనికి కార్ణము యేది యెలా వునాన మన వార్చకి
తెలుగపై గల యీసడింపేయని అనట్లనికి అనేక ఆధ్యరాలునానయి. నననయ
మొద్లు చళిపిళి వర్కు తెనుగంటే యీసడింపే ఆధికంగా వుండేది, ఇది శూద్ర
భాషయని, సంసకృతం దేవభాషయని అది నేరుచకుంటే యిహంపర్ం వుంటుంద్ని
వార్చ అభిప్రాయం. వైదికుల్లవరు తెలుగలో కవితిం చపపక సంసకృతంలోనే
చపాపరు. నననయ మొటామొద్ట సంసకృత శోికము చపిప తెనుగన భార్తం
ఆర్ంభించాడు. త్మకకన అంతే. ఇంతేకాదు యీ మార్గకవులు సంసకృతార్ణయం
నుంచి శారూదలమతేతభాదులను దెచిచ తెనుగతోట పాడుచేశారు.
ఆనాడు సంసకృతం వార్చది పైచయియ అయిసటేి. ఈనాడు ఆంగి
విదాయధికులద్యింది. ఆసితపాసుతలు పైతర్గత్మ వార్చవే అయినటుి సాహితయసంపద్
వార్చదే అయింది.

96
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

నేడు ప్రపంచంలో మారుపలు వస్తతవుననటుిగనే, యీ పవిత్ర కర్ిభూమి


లోకూడ రాక తపుపటలేదు. "శూద్రమక్షర్సం యుకతం దూర్తః పర్చవర్చాయేత్"
"చదువుకునన శూద్రుని దూర్ంగా వళుగొటుా" అనే ఆరోయకిత అడుగంటింది. "ఉపమ
గల్లగన శయయల నొపిపయునన నంఫ్టరిుభ్వుని కావయంబు గ్రాహయంబు గాద్"ను అపపకవి
ఆజా ఆచర్ణీయమగట లేదు. నేడు విద్య యీ ఆంగి ప్రభ్యతయంలో కొదిదయో
గొపపయో అంద్ర్చకి అంటగటాడానికి అవకాశముననది, అందువలి అణగద్రొకక
బ్డిన తర్గతుల వారుకూడ చదువుకుంటూ వునానరు. పండితులకు పిడుగ,
పామరులకు పెనినధి ఆగ గిడుగవార్చ వాద్ం ప్రజ్ఞన్సకానికి ప్రయోజనం
కల్లగించింది. కనుక వ్రాసేవారు చదివేవారు కూడా కార్చిక కర్షకులలో అధికం
అవుతునానరు, పూర్ిమువల్ల కవితిం తన ప్రత్మభ్ చూపెటాట్లనికో, ప్రభ్యవుల మపుప
కొర్కో, ప్రమోద్ము కొర్కో అయితే అడుగన పడి పోతుంది.
సిసాథన వేష, భాష్టభిమతాసీంతో ర్సప్రలుబిదధియః- సిసాథన వేష
భాషలకు సనినహితంగా కవితిం వుంటేనేకాని ర్ససిదిద కలగద్ని యేనాడో అనానడు
శబ్దశాసనుడు, అది వీర్చ చవి కెకికతేగా? మార్గకవులు మనినంచారా? యీ
మార్గకవితే ఆంధ్రవాఙ్ియంగా తల్లసేత పర్పాటు పడినవార్వుతారు. మార్గకవిత
ప్రభ్యతాిద్ర్ణతో పండిత అభిమానం కొర్కు పుటాబ్డింది. ఆనాడు కూడా
ప్రజ్ఞసాహితయం లేకపోలేదు. దేశికవితలో కావలసినంత ఉననది. తెనుగ తేటద్నం
అంతా అందులో తేజర్చల్లింది. కరాాటకులకు త్రిపద్ యెలాగో, తెలుగ వార్చకి దిిపద్
ఆలాంటిది. అందులో తెలుగవార్చ సుఖము, దుఃఖము, లాభ్ము కషాము, వేయేల
వార్చ నితయజీవితము తేటతెలిముగా తెలుపబ్డింది, మార్గకవిత మంటగలపాలనే
వాడనుగాను, అందులోను, అణిముతాయలు ఉనానయి. తేడా మాత్రం తెల్లపాను.
ప్రజ్ఞసామానయపు సాధకబాధకాలను, వార్చ కషాసుఖ్యలను, ఆశ
నిరాశలనూ, ఆశయ ఆదేశాలను, వార్చ భాషలో ర్చించేదే ఉతతమ సాహితయమని
జహిర్ పండితుడు నిర్ిచనం చేశాడు.
ఇటిా సాహితయమే ఆచార్య ర్ంగా అభిలషించేదీ, ఆద్ర్చంచేదీ. ఆయనను
రైతు నాయకునిగా అంద్రూ యెరుగదురు. కాని ర్సహృద్యునిగా యెర్చగిన
వారు ఎంద్రు ఉనానరు? పూరాింధ్రము లోనూ, నవయసాహితయమందు కూడ

97
ఆచార్య ర్ంగా

ఆయన నిష్టాతుడే. భార్తం ఆయన అభిమాన గ్రంథము. ఆయన కేమిటి ఆంధ్రుల


కంద్ర్కు నటిాదే. అందుకనే "త్మంటే గార్డలు త్మనాల్ల, వింటే భార్తమే వినాల్ల" అని
సామత పుటిాంది. పోతననంటే ఆయన పంగిపోతాడు. ఆ కర్షక కవిని ర్ంగా
ద్ంపతులు వేనోళు ప్రశంసిసాతరు. ప్రబ్ంధ్యల పోకడలన్సన ఆయన యింపుగా
వివర్చసాతడు. వసు, మనుచర్చత్రలను విమర్చశసాతడు. ఆధునికాంధ్ర సాహితయంలో
యెంకి పాటలంటే ఆయనకు యెనలేని గౌర్వము. "యెంకి వంటి పిలి లేద్యయి
(యెంకి పాటలు – ర్చయిత నండూర్చ సుబాబరావు), లేద్యయి" అనియెలుగెత్మత
పాడుతాడు కుర్రవాడి లాగా. ఉననవ అంటే ఉబిబతబిబబ్బవుతాడు. మాలపల్లిని
మాణికయం లాగా మనినసాతడు. పెకుక మాటలేల? కర్షక యిత్మవృతత గ్రంథాలంటే
కళుకదుదకొంట్లడు.
ఆయన ఆంధ్రములో వ్రాసిన సాహితయ గ్రంథము హర్చజన నాయకుడు
అను నవల, అసపృశయతా నివార్ణా ప్రచార్మునకై ర్చింపబ్డిన పల్లిటూర్చ నవల.
కర్షక సంబ్ంధమైన పల్లిపటుా, కర్షకా, కషాజీవి కర్షక చర్చత్రమొద్లగ
వాటికి పర్చచయ వాకాయలువ్రాసి పసందు, ప్రసిదిధ తెచాచడు. వాహిని, గోభూమి,
క్రాంత్మ పత్రికలు పెటిా భాష్టసేవ దేశసేవ చేశాడు.కార్చిక కర్షకుల కషా నష్టాలు
వలిడించుతూ నేటికి ఆర్చథక విధ్యనములోని లోటును వలిడిస్తత వార్చ సంబ్ంధమైన
వాటికే ప్రాధ్యనయము నిస్తత పత్రికా ప్రపంచంలో మారుప తెచిచ అనుకర్ణీయు
అయాయడు. రైతు గ్రంథమాల పెటిా తదాిరా సాహితయసేవ చేశాడు. ఆయనచే
ప్రచుర్చంపబ్డిన రైతు భ్జనావళి, ఆంధ్ర సాహితాయనికి అలంకార్ము. ఎంతోమంది
కవికుమారులకు హుష్టరు యిచిచ, వూతమిచిచ, గేయర్చనలు చేయించిన
భాష్టసేవకుడు. ఆయన మాలపల్లి విమర్శ, పండితపామర్ జనసుతతయం.
భాష్టసేవలోను ఆయన బాగబాగనిపించు కొనుచునానడు.
పసగల జ్ఞతీయ ర్చనలు చేయుటలో ఆయన పందెగాడు. భార్త
రైతునాయకుడు కోరే సాహితయమూ, మచిచన గ్రంథాలు, ఆయన పలుకుల
పసందూ, ఆయన ర్చనల దాిరానే తెల్లసికోండి. రాజులు రాణులు గాదు మనకు
నాయకీ నాయకులుగా వుండద్గగవారు.
ఈనాడు కషాజీవుల కథలు కావాల్ల! చమట బిందువుల మాణికయంపు
దీధితులు ప్రకటించాల్ల! పలములో భూమిపై పారాడువారు, చేలలోి

98
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

చర్లాడువారు, బ్లళులోి గోమాతలకు తోడగవారు: డొంకలలో పచిచచొపప మోతల


సంగీతానిన విర్జిముివారు, నదుల వంట, కాలిల ప్రకక, రాళుమధయ, ఆడవుల
చంత పశుపక్షాయదుల కూర్ట కల్లించు వారు. తోడి మానవులకు జీవితాశలను
విజృంభింప జేయువారు ఆ కోట్లను కోటి కొలది సాధ్యర్ణ ప్రజలు.,కషిాంచు
కార్చిక కర్షకులు, అలసట నెరుగని బ్కకజీవులు, సునినతమగ జీవితానుభ్వ
మరుగని సుత్మమతతని హృద్యాలవారు. ఈనాటి భావకవులకు నూతన ర్చయిత
లకు, జన నాయకులకు, ప్రజ్ఞపాలకులకు, మహాప్రపంచ గంధరుిలకు అర్హమగ
నాయికా నాయకులు.
ఈ సతాయనిన మన ఆంధ్రదేశపు కవులు, గాయకులు చాలనాళు నుండి
గ్రహించిర్చ. "గర్జ్ఞడ" నుండి "బ్సవరాజు" వర్కు, "సాహితీ సమిత్మ" నుండి
"విశిసాహితయమాల" వర్కు. "రామిర్డడిె" నుండి, "జ్ఞషువా” వర్కు, “శెటిాపల్లి”
నుండి “గొటిాపాటి” వర్కు, "చద్లవాడ" నుండి, "నాగరాజు" వర్కు, "వుననవ"
నుండి, "గర్చమళు" వర్కు. యీ నవయభార్త భావాలను వినూతన కాంతుల
విర్జిముి నూతన సాహితయసృషిాలో ప్రకటించుచునానరు.ఇందును భార్తదేశమున
ఆంధ్ర కవి గాయకులదే ప్రథమ తాంబూలము.
ఈ పంధ్యకు వడి, వేగము కల్లపంచుటకే "రైతు గ్రంథమాల" వార్చ ప్రథమ
పుషపము "హర్చజన నాయకుడు" ఈనాటికి ఆంధ్రులకు ఆద్ర్శమగవయకిత.
మనుషుయలలో, సాహితయ ప్రపంచములో ర్డండవ పుషపము ఆంధ్ర గ్రామసీమలకు
నూతన జీవకళల ప్రసాదించుచునన "రైతు భ్జనావళి" దాని "సౌర్భ్ముల" ను
ఆనందించి యింకను ఆంధ్రులు తనివిజందుటలేదు.– (ఆకల్ల మంటల పర్చచయం)
ర్చయితలు ర్డండు ర్కాలు. ఉద్రగరంథాలు ర్చించేవారు, సాహితాయనికి నూతన
జీవనము యిచేచవారు. ఆంధ్ర వాఙ్ియంలో నూతనజీవనము తెచిచనవార్చలో ఒకరు
ఆచార్యర్ంగా, ఆయన శబ్దచాతుర్యము, భావమాధుర్యము, ఆశయాలు
కొంతవర్కైన తెల్లయకపోవు కొతత వార్చకి. ఆయన సాహితయసంపద్ను గర్చంచి "
ధర్ిజోయత్మ" వల్లగించి రాష్ట్రగానము చేసి ఇంక పెకుకకృతులు ఇంపుగా వలయించి
అభినవ త్మకకన అను ప్రఖ్యయత్మ గాంచిన తుమిల సీతారామమూర్చత చౌద్ర్చ( తెలుగ
ల్లంక- “ల్లంక అనగ నెవడు కింకరుడేసుమీ”) ప్రశంస చపపక తపపదు.

99
ఆచార్య ర్ంగా

"నిను దేశభ్కుతఁగా; మచిచనవార్లు కలరు మహి నశేషప్రజ న్స


వొనర్చంచిన భాష్టసే
వ, నెర్చంగినవార్ ల్లనినవంద్లు కలరో? చక్రవరుతల ముతాయలశాలలందు,
నగ్రహారాల నడిబడుెలందుఁ గలుకు
కవులు కనలేని తెలుగ చకకంద్నముి, చూఱలాడిన శార్దాసుతుడవీవు
పల్లిటూర్ఁబుటిా పల్లిల సేవించి,
బ్లద్వార్చ కులము పేద్వార్చ
పలుకు గటెాఱ్ఱంగి పసగల జ్ఞతీయ,
ర్చనల సేయు కవిరాజవీవు
తెలుఁగ నుడికార్మందునన మలపు నెఱ్ఱఁగి
తెలుఁగ హృద్యంబు నందునన తీపినెఱ్ఱఁగి
తెలుఁగ సంసకృత్మయందునన చలువమఱ్ఱఁగి
తెలుఁగనకు న్సవు సర్చక్రతత వలుఁగల్లడిత్మ.

రాజకీయాలోి మునిగి ములకలేస్తతవుండే ఆచార్య ర్ంగా, సాహితయంలో


సానలతీర్చన జ్ఞత్మర్తనమని, సాహితయసేవలోనే మునిగిన తుమిలవారు చపిపన
వాకయము వేద్వాకయముగా సీికర్చంచక తపపదు కద్!
ఇక ఆయన హర్చజననాయకుడు, రైతు భ్జనావళి, వాయసాలు, మాలపల్లి
విమర్శను గర్చంచి ఇంతో ఆంతో వేరువేరుగా చపిప యీ విషయం విర్మిసాత.
మాలపల్లి విమర్శ
ఆంధ్రుల ఆమోద్ము పందిన నవల మాలపల్లి, భాషలోనే కాక, భావంలో
గూడ నవయత అందులో ఆందాలు చిందుతూవుననది. భార్తం ఆనాటి సంఘానిన
యెలా చిత్రించింద్య, మాలపల్లి యీనాటి ఆంధ్రదేశానిన చిత్రించింది. దీనిని జి. వి.
కృష్టారావు గారు "ఆంధ్ర ప్రభ్" లో మార్చకుసుా ద్ృకపధముతో విమర్చశంచారు.
(1942 మార్చచ 15) శ్రీనివాస శిరోమణిగారు భార్త్మలో సమగ్రంగా విమర్చశంచారు.

100
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

(45, నవంబ్రు) ఆచార్యర్ంగా ఆంధ్రపత్రికలో విమర్చశంచారు. (1944, జనవర్చ


ఇది 1932 లో వ్రాసింది)
మాలపల్లిని వాయఖ్యయన పంధ్యలో విపులంగా విమర్చశంచింది ఆచార్య
ర్ంగా వొకకడే, సంగదాసు మాలపల్లిలో ప్రధ్యనపాత్ర. అతడు అచచంగా
గాంధిశిషుయడు. ఆతడు చేసే బోధ, పనులు కూడా యెంతో వుదాతతంగా వుంట్లయి,
అతని విశాలజ్ఞానమూ, రాజకీయ ద్ృకపథమూ, అనిన విధ్యలా అభినంద్న్సయమని
ప్రథమ వాయసంలో ప్రసుూటం చేశాడు.
ఆచార్య ర్ంగా ఆంధ్రపత్రికలో నాలుగవాయసాలోి దీనిన యిలా ముగించారు.
"ఇదియ, లక్ష్మీనారాయణగార్చ సాంఘిక తతతవము. ఇయయది తనంతట తాను
భార్తీయ ప్రజ్ఞసామానయపు కషాపర్ంపర్ను గూర్చచ కరుణాభ్ర్చతమగ
శ్రీలక్ష్మీనారాయణగార్చ హృద్యం సతయమార్గ మనేిషించుటలో కనపడు సందేశం.
శ్రీలక్ష్మీనారాయణగార్చక అటు పాశాచతయదేశాలంద్ల్ల సాంఘికవాద్మూ తెల్లయును,
యిటు మనదేశపు ప్రజల మానసిక తతతవమూ, అవసర్ముల్ల తెల్లయును. మధయ
గాంధిమహతుిని దివయబోధ వార్చ హృద్యమందు పీఠము గొనియుండెను. వీర్చ
దీర్ా విచార్పు ఫల్లతమే దూర్ద్ర్శకమగ, మార్గద్ర్శకమగ సాంఘిక తతిము.
ఇయయదియే యీ కాలపు మన దేశమునకు అవలంబ్న్సయము. రామదాసు,
సంగదాసు, జోయత్మ వగైరాల ధర్ిపథము ననుసర్చంచి, వంకటదాసు కార్యచతుర్త,
వుతాీహపర్ంపర్ నుపయోగించి, రామానాయుని కార్యకార్చతనము చేయూతగొని,
కార్చికులకు తగ సేవ చేసేత "నాది హృద్య రాజయమని భార్తీయ, సాంఘిక
సేవకుడు పలుకగలడు."
ఆచార్యర్ంగా మాలపల్లి హృద్యానిన మనకు తెల్లపి, జ్ఞతీయ సేవకులకు
మార్గము చూపించారు. దీనిని యిదివర్కు వార్డవరునూ చేసియుండలేదు. ఇది యీ
విమర్శ ప్రతేయకత. ఆచారుయని హృద్య వైశాలయము.త్మలక్ మహారాజు మాండలే
జైలోి గీతార్హసయము ర్చించి మానుయడైనటేా, లకీినారాయణగారు వేల్లరు జైలులో
మాలపల్లిని ర్చించి మానుయలయాయరు.
భ్గవదీగతకు అనేక వాయఖ్యయనాలు పుటిానటులనే దీనికి పుటావచుచ. మాలపల్లి
నుండి ఉననతభావాల్ల, ఉజిల ఘట్లాల్ల యెతతబూనుట సముద్రానికి ఏతము

101
ఆచార్య ర్ంగా

యెత్మతనటేి. ఆచార్యర్ంగా ఆంధ్రులకు అంద్ల్ల ఉద్యబధలు కొనిన చూపి, మాలపల్లికి


మర్చక మాధుర్యమూ, మానయత కల్లగించాడు.
వాయసములు
Full many a gem of purest ray serene,
The dark unfathomed covers of ocean bear
Full many a flower is born to blush unseen
And waste its sweatness on the desert air.
సాహితయములోని వివిధ్యంగములలో వాయసర్చన కడుకషాభూయిషాము.
ర్చనలనినటికంటె వాయసర్చన ర్చయిత సిభావమును సుసపషాపర్చును.
ఆచార్యర్ంగా రాజకీయ జీవితము 1923వ సంవతీర్ములో ప్రార్ంభ్ం
అయినది. ఆ నాటినుండి ఆయన ఎంద్ర్చనో కలసికొనానడు. ఎంద్ర్చతోనో కలసి
మలసి పనిచేశాడు.ఏ పనిచేసినా, ఎవర్చతో పర్చచయము కల్లగంచుకొనాన రైతు
ఉద్యమాభివృదిదకే. రైతు ఉద్యమాభివృదిధకి ఎవర్డంతవర్కు ఉపయోగపడేది
చూచుకొని, వార్చ ద్ృకపధ్యనిన, తతాినిన మారుచటకు ఎంతో కృషిచేశాడు.
"కాంతులు వల్లగకుక, విలువగల మణుల్లనోన చీకటుల చిముి సముద్రగర్భమున
దాగియుననవి. సౌంద్ర్యమునకు ఆలవాలమగ, కుసుమముల్లనోన. నటాడవియందు
నిర్ర్ధకముగ నేల రాలుచుననవి." అని ఆంగికవి "ధ్యమస్ట గ్రే" ఆనినటుి,
ప్రత్మభావంతుల్లంద్రో గలరు. వారు తమ కారాయలను లోకానికి చాట్లలనే చేయరు.
వార్చది కేవలం సేవాధర్ిమే. ఆందులో అనేకులు చేయూత లేక చికిక శలాయవశిషుఠలై
యుందురు. వార్చకి చేయూతనిచిచ వార్చ సేవ పందాల్ల,
ఇటిా వార్చని గర్చంచి ఆయన అనేక వాయసాలదాిరా లోకానికి వలిడించాడు.
వార్చకి చేయూతనిచిచ లోకానిన హెచచర్చంచాడు. బ్బర్ మరుగని రైతుర్క్షకులు
(1-10-1937 చిత్రగపత) అనే మకుటంతో గ్రామాలోి ఉచితంగా ద్క్షతతో
వైద్యము చేయువార్చ నెంద్ర్చనో లోకానికి వలిడించాడు. అందులో వడూెరు రాజులు,
పిటాపాల్లపు వైదుయలు, నిడుబ్రోలులోని ఓరుగంటి ర్తతయయల దీక్షాద్క్షతలు
వేయిముఖ్యల వలిడించాడు. ఇటిా ఘనవైదుయల్లంద్రో మన గ్రామసీమలోి కలరు.
వారు పేరు ప్రఖ్యయతులకై కాని, ధనధ్యనాయలకు కాని పెనుగలాడక పలువిధముల

102
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

సహాయము చేయుదురు. అటిావార్చని లోకానికి వలిడించి మన వైదాయనిన కాపాడు


కోవాల్ల. పెద్దపెద్ద మహాపురుషులను గర్చంచి, రాజకీయ నాయకులను గర్చంచి
వ్రాయువారు కలరు కాని, పల్లిలోి అనామకులై అనాథసేవ చేయుచునన సేవకులను
గర్చంచి వ్రాయువారు అరుదు. అటిావార్చని అభివృదిధ చేయుట ఆచారుయని లక్షయము.
ఇటుి రైతుల ర్క్షకులు, నిరాడంబ్ర్ ప్రజ్ఞసేవకులు, నామరూపాలులేక
నశించిపోయిన కాంగ్రెసు సతాయగ్రహ వీరులను గర్చంచి, ఇంకా ఇతర్ సేవకులను
గర్చంచి విశేషంగా ఆయన చిత్రగపతలో (1936-40) అనేక వాయసములలో
ప్రకటించాడు. ఇంకా ప్రజ్ఞబ్ంధు, వాహినిలోను వ్రాశాడు. ఆయన వాయసాలనిన
బ్హు యింపుసంపు కల భాష, భావము పందెములు వేసికొని పరుగెతుత చుననటుి
ఉండును. అవి నిజంగావాయసాలవల్ల కాక కథలుగా కనిపంచును. పాఠకుని కెంతో
పర్మానంద్ం కల్లగించును. వర్ానలలో ఆయన వాసిగాంచాడు. శైల్ల ధ్యరా
ప్రవాహికమై సుబోధకమై, పేలవం కాక, పెలుసు కాక, ముచచటగా వుండును.
భాష్టలాల్లతయము, భావమాధుర్యము ఆధికంగా అలరారు చుననవి. శీర్చషకలు
పెటుాటలో సిద్ధహసుతడు. కథానికలవల్ల ఆకర్షవంతముగను సముచితమైన పేరు
పెటుాటలో ప్రత్మభావంతుడు.ఆ వాయసాలు కొండవీడు చాంతాళువల్ల కాక, సంగ్రహం
కాక సమగ్రంగా నుననవి.
ఆయన వాయసాలనినట సౌజనయం, సౌహార్రథం
ర పడుగ పేకవల్ల అలుికొని
పోయినవి. కేవలం ఆయన భాష్టలాల్లతయం, భావ మాధుర్యం, విషయ విజ్ఞానం,
విమర్శనా పటిమ పరాకాషఠచందినవి. ఈ వాయసావళి ఆయన ఉననత సిభావమును,
దేశసేవకుల పర్చచయమును, ఆంధ్రావళికి అర్చపంచగలదు. వీని నెవరైన ప్రచుర్చంచి
ప్రసుతత్మ గాంచలేరా!
రైతు భ్జనావళి
అరే!న్సవు రైతువై కూడ పాటలేలపాడవు ? బ్ంగార్పు నాగల్ల, వండి కాడి,
ర్తానలవంటి ఎదుదలు-రైతు కేవలము కృషాభ్గవానుడే సుమా. (ఏటుకూర్చ.)
ప్రాచీన గేయాలోి సాహితయపుషిా, సంగీత ప్రత్మభ్లేకాక, అనిరాిచయమై, ఉతేతజకర్మైన
అపపటి సాంఘిక రాజకీయనైత్మక ఛాయలు చనానరును. వినుటకు వీనులకింపుగా
వుండును. అందుకనే ర్వీంద్రుని వంటి మహాకవికి వీనియందుండే మకుకవచే

103
ఆచార్య ర్ంగా

రైతుల గ్రామగీతాలు పెకుక ప్రయాసతో సేకర్చంచి ప్రచుర్చంచాడు. దేవేంద్ర సతాయర్చధ


పల్లి పదాల పర్మార్థమర్చగిన వాడగటచే భ్ర్తఖండమంతా త్మర్చగి పల్లిపదాలు
సేకర్చంచి చర్చతారుథడయాయడు.
భార్త్మ, కృష్టాపత్రికలు వంటి పత్రికలు ఈ పల్లిపదాలను కొంత వర్కు
ప్రకటించినవి. గృహలక్ష్మి కూడ దీనికి చేయూతనిచిచంది. వేటూర్చ ప్రభాకర్శాస్త్రి
గారు విశేష పర్చశ్రమ చేసి చాటువులు ప్రకటించుటే కాక ఈ పల్లిపదాలు కూడ
సేకర్చంచారు. నేదునూర్చ గంగాధర్ం, టేకుమళు కామేశిర్రావు వంటి యువకులు
ఎనోన సేకర్చంచారు. అయినా ఇందులో ఇంకా ఎంతోకృషి చేయవలసియుంది. మన
తెనుగ జీవితమంతా పద్కవితలోనే వుంది. మన సంప్రదాయ విజ్ఞానం సేకర్చంచి
ప్రకటించుకోవలసిన బాధయత భాష్టభిమానులంద్ర్చపైన వునాన, విశేషించి
ఆంధ్రవిశికళాపర్చషతుత వార్చపై నుననది.
ప్రాచీన సాహితయమునుండి ఒక చాటువు, ఒక పద్ము మచుచనకు చూపిసాత.
కర్షక సాహితయమంత ముచచటగా నుననది.
"పలమును బుషిా చేసి శ్రమ పందుచు దునునచు నాటు వేళకున్
జలములు గటిా మముిలను సతూలవంతము సేయు నాకృషీ
వల్లకి సువర్ారాసులను భ్కితసమర్పణఁ జేతు మందునున్
పల్లకెడు భాత్మ చేనులు సువర్ాపు వనునల వంగి యుండెడిన్"
"దూరాన చంద్రయయ ద్యబూచులాడే,
నింగి నుంచొక చుకక తొంగిచూచింది !
కొడవల్ల మొలనుంచి కోత సాల్లంచి,
రావోయి వేవేగ రామనన మామ !
పాడిపంటలు పెంచి ప్రజలకాపాడి,
పుణయంబుపందేటి పురుషుడవు న్సవ!
కొడవల్ల మొలనుంచి కోత సాల్లంచి,
రావోయి వేవేగ రామననమామ!
ప్రాణమానము గాచు పంటపత్మతయును,
మకుకవగ పండించు మగవాడ వీవ!
కొడవల్ల మొరలనుంచి కోత సాల్లంచి,
రావోయి వేవేగ రామననమామ !"

104
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

దీనిలో కవితా మాధుర్యము, భావసంపద్ రుచిచూచిన తరాిత వేరే


వివర్చంచుట ఎందుకు? పాడేవార్చనికాని వినేవార్చనికాని తనియతిము కల్లగింప
జేసేవి ఇవే. తరాితనే చపాపల్ల పదాయనిన. కార్ణం మన గేయాలు లయతాళ
బ్దాధలుగా వుండి సంగీతంతో సనినహిత సంబ్ంధం కల్లగి ఉండుటే కాక, మార్గ
కవితలో మాదిర్చ దూరానియం, శబాదడంబ్ర్ం లేక అంద్ర్కు తేట తెలింగా
ఆర్థమగను. అందుచేతనే ఇది ప్రజల పెనినధిగా పెర్చగింది.
ఇక రైతుభ్జనావళికి వదాదము.
రైతుద్ండు గంటూరులో (1933-36) నడుపుతుననపుడు రైతు భ్జనావళి
ఆవశయకత ఆచారుయనకు గోచర్చంచింది. వేలకు వేలు ప్రజలు మూగజీవాలవల్ల
పోయేకనన ఒకకమాటనే సిర్చంచుతూ, ఒకే భావానిన మననంచేస్తత, ఒకేసార్చ,
ఒకేరీత్మ, ఒకే పటుాద్లతో తమ ద్ండు పలుకల ప్రకటించుకొనగల్లగనపుడు, ఏ
కారాయనికైనా పటుతిము కనపడును. జయలక్షణమై బ్యలపడును.
ఇంతేకాదు ఏ యుద్యమ సిదిదకైనా సాధ్యర్ణ ప్రజల కందుబాటులో
హృద్గతము కాద్గమాటలు, పాటలు, గీతాలు, గేయములు అతయవసర్ం. ఆ
అవసర్ం తీరుచటకే రైతుభ్జనావళి 22-4-1934 తేదీ ప్రథమముద్రణ ఆయియంది.
రైతుభ్జనావళిలో అనేక కవుల విపివ గేయాలు కూర్చబ్డినవి. కాని అందులో
ప్రజలపాటల తాయగరాజని ప్రసిదిధచందిన గేయ ర్చయిత గర్చమళు సతయనారాయణ
గార్చ “అనాయయకాలంబు దాపుర్చంచిందిపుడు, అంద్ర్ము మేలుకోవాలండి” అనేది
తలమానికము. తరాిత బ్యలుదేరాడు విపివకవి (శెటిాపల్లి) "రైతు సతాత దెలప
ర్ణభేర్చమోగింది, ర్ండోయి,"“జయభేర్చ మోగింది వో తెలుగరైతా. జయగేయముల
పాడ సాగిర్మిింక" అనానడు. తరువాత ఈ ద్క్షణాపథములో జమిందార్చ వుద్యమ
యుగనిరాిత నెల్లిర్చ వంకట్రామానాయుడు (జమీన్రైతు సంపాద్కులు )
"మాకొదిద జమీందార్ి పందు." అని పాడాడు. ఈ నినాద్మే నేడు భార్తావని
యంద్ంతట ప్రచార్మై జమీందారీ విధ్యనము ర్దుదనకు రాజబాట ఏర్పర్చింది.
రైతాంగ భ్జనావళిలోని ఒకొకకక పాట పది ఉపనాయసాల పెటుా అయి
దేశమంతట అంతులేని ప్రచార్ము కావించినది. 30 పేజీల నుండి 125 పేజీల
వర్కు పెర్చగి, ప్రఖ్యయత్మగాంచి ఎనోన ముద్రణలు పందినది. నెల్లిర్చ వంకట్రామా

105
ఆచార్య ర్ంగా

నాయుడు, నాయపత్మ నారాయణమూర్చత, గౌతు లచచనన, మలింపాటి చంచురామయయ,


నననపనేని వంకటసుబ్బయయ, అటూిర్చ అపాపరావు ప్రభ్ృతుల కంఠనినాదాలతో రైతు
భ్జనావళి తతిం ప్రకటితమైనది. వీరేకాదు. గోగినేని వంకటసుబ్బయయ "బుర్రకతల
వారు", చిట్లాల జనసమాజము. దివి తాల్లకా బాయండు వారు, నానా ప్రచార్కులు,
రైతాంగ విదాయరుథలు, రైతు ర్క్షణ యాత్రాద్ళమువారు మూలమూలలకు కూడ
తీసుకొనిపోయిర్చ.ఇంకా "కాంత్మగీతాలు", "కార్చికభ్జనావళి", "చేనేత భ్జనావళి",
"ఎనినక పాటలు" మొద్లగనవి యెనోన బ్యలు దేర్చనవి.
రైతాంగభ్జనావళి దేశవిదేశ భాషలోికి అనువదింపబ్డి ఆంధ్రులకు
అమర్కీర్చత తెచుచచుననది. ఇది కాంగ్రెసు కర్షకోద్యమాలకు అఖండ బ్లమిచిచ లోగడ
యెనినకలోి జసిాసుపారీాని పోటీలో మనున చేసింది, కార్చికకర్షక ప్రాముఖయము
ప్రసుూటము చేసినది.
సాహితయము సంఘ ప్రత్మబింబ్ము. ఏ సంఘమాధికయముగాంచునో ఆ సంఘ
సాహితయమే సృషిాంపబ్డును. పురాణకవిత (వసుతకవిత) బ్యలుదేర్చ బ్రాహిణ
ఆధికయత ప్రకటించినది. తరాిత ప్రబ్ంధకవిత (వర్ాన ప్రధ్యనము) వచిచ
క్షత్రియాధికయత తెల్లపింది. అనంతర్ము భావకవిత (భావప్రధ్యనము గలది)
బ్యలుదేర్చ, ధనికులదిగా వుండి ఆతి సుఖముకొర్కే ఆలాపింపబ్డినది.
అటాడుగనవునన కార్చికకర్షకుల కొర్కు నేడు అభ్యయద్య కవిత (ప్రజ్ఞసాహితయము)
అభివృదిధపందుతూంటే ఆశచర్యపడ నకకర్లేదు. ఇది క్రమబ్ద్ధ పర్చణామము. నేడు
కార్చిక కర్షక అభ్యయద్యసాహితాయనిన అర్చకటుాట కాలప్రవాహానికి ఎదురీత. కనుక
శకిత సామర్థయములు కల్లగి, ఇటిా మహతతర్ శకిత శాల్లయైన సాహితయమును
పెంపందించని వాడు సంఘద్రోహి, దేశద్రోహి. ఇంతేకాదు, ఆతిద్రోహి కూడ
ఆగను. అటిాశకిత సాహితాయనికి వుననది కనుకనే ఆచార్యర్ంగా సాహితయసేవ
చేయుచు, అనేక యువకులకు ప్రోతాీహమిస్తత వునానడు.
ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం
రైతు బాధలు యీనాడే కాదు. మన గ్రామసంఘాలు నాశనమైన నాటినుండి
గలవు. నేటివల్ల నాడు రైతు వుద్యమమునకు ఒక సిరూపం లేక పోయినను,
రైతులు తమను బాధించు సమసయలపై అంతోయింతోఆంద్యళన చేయకపోలేదు.

106
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

కాని వార్చలోగల సంచలనానికి సంఘశకితకితగిన ప్రబోధం ఆనాడు లేదు. ఆనాడు


రైతులు సమిలు కటెాడువార్ట. అది ఆలోచిసేత రైతాంగానికే అధికంగా నషాం.
వార్చకి ప్రభ్యతాినెనదిర్చంచి పనునలు యివికుండ ఉండుటకు మారుగ
వయవసాయమే మాన జొచిచర్చ. బ్రిటీషు ప్రభ్యతి హయాములోగూడ యిదే పద్ధత్మని
అవలంబించిర్చ. కృష్టానదికి ఆనకటాకటిాన తరువాత డెలాా భూములకు తీరువ
హెచుచ చేసినపుడు అడుసుమిల్లి సుబ్రహిణయం గార్చ ఆధిరాయన సాగచేయక సమి
చేసిర్చ. కాని ఆది ఫలవంతం కాలేదు. దానికి కార్ణాలు చాలా ఉనానయి. కాని ఆ
సమిలు ఆనాటి మన రైతు నాయకుల మనసతతిం తెల్లయజేయును. ఆనాడు
వయవసాయం చేసి పనునలు ఎగపెట్లాలననది ఘంటశాల వాసి గొర్రెపాటి
బాలకృషామి గారు ఒకకరే.
కొనానళుకు జిలాిసంఘాలంటూ పుటిానవి. అలాగే కృష్టాజిలాిలో 1901 లో
ఏర్పడినది. ఇవి ఆ కాలములో కాంగ్రెసుకు అనుబ్ంధముగా వుండి రాజకీయ
చైతనయం కలుగజేయుచు రైతులకు అండద్ండగా వుండేవి. మహాతుిని శకము
వచిచన తరువాత, వాటి యావశయకత అంతర్చంచను. నేటికి గోదావర్చ జిలాిలో
దుగిగరాల స్తర్యప్రకాశరావు గార్చ నాయకతాిన దీటుగా ఒకక గోదావర్చజిలాి
సంఘమే పనిచేయుచుననది.
నేడు దేశాలు సాధ్యర్ణముగా ర్డండు విధ్యలుగా వునానయి, వయవసాయక
దేశాలని, పార్చశ్రమిక దేశాలని. మనదేశం, చీనా మొద్లైనవి వాయవసాయక
దేశాలు. ఇంగాిండు, మొద్లైనవి పార్చశ్రమిక దేశాలు. ఈ పార్చశ్రమిక దేశాలోి
ర్డండే తర్గతులు, ధనికులు, ద్ర్చద్రులు.కాపిటల్లసుాలు (మిలుియజమానులు) లేబ్ర్
(మిలుి కూల్లలు) ఉందురు. అకకడ రాజకీయవేతతలు యీ కార్చికులను కరాిగార్
అధిపతుల నుండి కాపాడే విధము అధికముగా ఆలోచింతురు. ఆ విధంగానే మన
ప్రభ్యతిము, మనలో కొంద్రు నాయకుల ఆలోచన వుననది. అకకడ లేబ్రు
సంఘాలకు ప్రభ్యతి ఆద్ర్ణ వుననది. వార్చ ర్క్షణకు శాసనాలుననవి, వార్చ
కషాసుఖ్యలు ఆలోచించుటకు నాయకులునానరు, సంఘాలు వుననవి.
కాని యిండియా యింగిండు కాదు. ఇది వయవసాయక దేశము. కనుక
యికకడ నూటికి 80 మంది వయవసాయకులు వునానరు. తరువాత చేత్మపనులమీద్

107
ఆచార్య ర్ంగా

ఆధ్యర్ పడువారు వునానరు. ఫాయకారీ కూల్లలు ల్లకకకు మికికల్ల తకుకవ, ఇకకడ


పర్చసిథతులను బ్టిా సంఘాలను సాధపించాలనే సంకలపం ఆచార్యర్ంగాకి కల్లగింది.
1922 లో పామీద్తుత, పేజ్ఆరానడు ప్రభ్ృతుల కార్చిక పర్చశోధకశాఖ్య
విదాయలయములో ఆయన చేర్చనపుపడు రైతు సంఘూలు, వయవసాయ కూల్లసంఘాలు
ఏరాపటుచేసి వార్చకి ఆర్చథకసాయం, చైతనయం కల్లగించి, ఈ కార్చిక కర్షక సంఘాలను
కల్లపి సామ్రాజయవయత్మరేక సమిిళిత సంఘటనానిన సాగించవల్లననే సంకలపము
కల్లగింది.
1923లో రైతు వుద్యమము పేర్ట గంటూరుజిలాి అపిపకటిలో
బ్రహాిండమైన జిలాిసభ్ ర్ంగా అధయక్షత క్రింద్ జర్చగినది. రైతుల ముఖయ అవసరాలు
కోర్డకలను ప్రకటించి, రైతులను మేల్గకల్లపంది. వార్చ దుసిథత్మని కళ్లిదుట పెటిాంది.
రైతు వుద్యమము ఆనాటినుండి (1923) నేటివర్కు నిర్చిఘనంగా నడుపుచునానడు.
1923 లో ఆయన రైతాంగ ఎనినకల ప్రణాళిక తయారుచేసి యెలక్షను కమిటీని
ఒకటి యేరాపటు చేసి అభ్యరుధలనామినేషనులు తీసికొని, ఎనినకల వయవహార్ం
నడిపాడు. గంటూరుజిలాికు గల నాలుగ సాథనాలలో 3 సాథనాలు వీర్చ అభ్యరుథలే
ఆక్రమించారు. కేంద్ర శాసనసభ్కు వీర్చ అభ్యరేద జయము గాంచాడు.
1924-26 రైతు వుద్యమం, కృష్టా గోదావరులు దాటిపోలేదు. కార్ణం
రైతుశ్రమికులు, రైతు విదాయలయాలు లేకపోవుటే. రైతు వుద్యమానికి ఆంధ్రదేశంలో
మొటామొద్ట అండద్ండగా యుననవార్చలో ప్రముఖులు కానూర్చ
వంకట్లచలపతయయ, మాగంటి శీతయయ, కల్లదిండి నర్సింహం, దుగిగరాల స్తర్య
ప్రకాశరావుగారు మొద్లైన వారు.
ఈ విధంగా పెద్దలు సహాయం చేయుటేకాక కాంగ్రెసువారు కొంద్రు,
తదితర్ పారీాలు వారుకూడ రైతుసంఘాలకు చేయూత యివికపోలేదు.
అసహాయోద్యమము రైతులలో మంచి జ్ఞగృత్మని కలుగజేసింది.
ప్రభ్యతిమందు అసంతృపితని పెంచింది. చాంపరాను, కైరా, పెద్నందిపాడు,
బారోెల్ల రైతువుద్యమాలు రైతు సంఘనిరాిణానుకూల వాతావర్ణం ఏర్పర్చినవి.
ఆచార్యర్ంగాకు రైతువుద్యమ సంకలపం ఇంగిండులో కల్లగినది. భార్త
దేశములో కాంగ్రెసులోని వివిధ రైతు ఉద్యమాలు రైతుసంఘ నిరాిణానికి
అనుకూల వాతావర్ణం ఏర్పర్చినా, ఆయనలో రైతు ఉద్యమము అభివృదిద

108
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

పంథాను నడిపించవల్లననే ఆకాంక్ష కలుగటకు యిలా చపపచునానడు. "కిసాన్


సరాదర్ నా గరుపీఠమని భావించాను. సరాదరు వంటి నాయకుడు, గాంధిజీవంటి
మార్గద్ర్శకుడు, కర్షకులకు వుండగా బారోెల్ల సతాయగ్రహానిన వార్ంతా జయ
ప్రద్ంగా నెర్పగల్లగితే, ఇక వారు సిరాజయసిదిధని, కిసానురాజ్ఞయనిన పంద్కుండ
అభ్యంతర్ం వుండగలదా ? ఎకకడో ఆనాడు బారోెల్లలో కర్షకులు సాధించిన
విజయము యింతటి ఆశలను నాలో రేకెత్మతంచింది. భార్తదేశమంతట్ల, కిసాను
వుద్యమానిన పునర్చిజృంభింప చేయాలనే ఆకాంక్ష రేకెత్మతంచింది. సరాదరు విజయం
ప్రోతాీహమివిగా ఆంధ్రకర్షక వుద్యమానిన పెద్ద యెతుతన లేవదీయట్లనికి నడుము
బిగించాను" (ఆంధ్రప్రభ్ 1-11-1945)
ఇలా ఆచార్యర్ంగా అధికోతాీహములో వుండగా అమర్చకాలో వయవసాయ
విదాయభాయసము గావించి అకకడ రైతుసంఘ కార్యకలాపాలు గమనించి వచిచన
మాగంటి బాపిన్సడుగారు "రైతు సంఘాల్లందుకు" కర్పత్రప్రకటన, మాయజికుక
లాంతరు, ఉపనాయసాలవలి, రైతుసంఘ యావశయకతను బోధపర్చుటేగాక, ఆంధ్ర
రాష్ట్ర రైతుసంఘ సాథపనలో ఆచార్యర్ంగాకు తోడపడిర్చ.
ప్రథమ రైతుమహాజనసభ్ బికికని వంకటర్తనం గార్చ అధయక్షతన
జరుపబ్డి ఆంధ్రదేశాని కంతయు, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘమొకటి 1928
సంవతీర్ం సాథపింపబ్డెను. దానికి అధయక్షుడు బికికన వంకటర్తనం గారు,
కార్యద్ర్చశ బాపిన్సడు గారు. మర్ల మరుసటి సంవతీర్ం ర్డండవసభ్ ఆచార్య
ర్ంగాగార్చ అధయక్షత క్రింద్, మూడు, నాలుగ, అయిదు సభ్లు వరుసగా ద్ండు
నారాయణ రాజు, కె. కోటిర్డడిె, వేమవర్పు రామదాసు పంతులుగార్ి అధయక్షతన
జర్చగెను.
ఇలా ఏటేట సభ్లు జర్చపి రైతు వుద్యమానిన వృదిధచేశారు. 1936లో ఆంధ్ర
రాష్ట్ర రైతు సంఘం ర్చజషారు చేయబ్డినది. ఈ రాష్ట్ర రైతుసంఘ విజయమునకు
తోడపడిన వారు, నెల్లిర్చ వంకట్రామానాయుడు, నాయపత్మ నారాయణమూర్చత, ద్ండు
నారాయణ రాజు, గొటిాపాటి బ్రహియయ, (పూర్ి కాంగ్రెస్ట అధయక్షుడు) గోగినేని
లకీినారాయణ, కొమాిర్డడిె సతయనారాయణ, వాసుదేవరావు, కాళ్లశిర్రావు,
కల్లిర్చ సుబాబరావు, డాకారు ర్ంగయయ మొద్లగవారు.

109
ఆచార్య ర్ంగా

ఆంధ్రరాష్ట్ర రైతు వుద్యమం అతయధికంగా వాయపితగాంచుటకు ఆచార్యర్ంగా


ఆధిరాయన, నడుపబ్డు రైతాంగ విదాయలయము, ఆయనచే సిలపఖరీదుతో
ప్రకటింపబ్డిన రైతు భ్జనావళి అధిక సహాయకారులైనవి. రైతువుద్యమానిన సవయ
మారాగలలో నడిపి బ్లపర్చచిన స్తర్యనాయుడు, సెటిాపల్లి కవి సిర్ణీయులు.
కాంగ్రెసువాదులు, రైతు సేవకులు 1942 లో జైలుకు పోయినపుడు
కమూయనిషుాలు రైతు సంఘాల నాక్రమించుకొననది సర్ిజనవిదితము.ఆంధ్రరాష్ట్ర
రైతు సంఘము ర్చజిషారు కాబ్డినందున నాటినుండి నేటివర్కు ఆచార్యర్ంగా
నాయకతిము క్రింద్నే యథాతథముగా పని చేయుచు నేడు గొర్రెపాటి
వంకటసుబ్బయయగార్చ అధయక్షత క్రింద్ అభివృదిధ పందుచుననది.
రైతాంగము ఇతరులమీద్ ఆశపెటిాకొని ఇంతవర్కు యికకటికు గర్చయైనది.
ఇక నుండి తమ సిశకితమీద్నే ఆధ్యర్పడాల్ల. తమను ఎవరో ఉద్ధర్చసాతర్ని ఉబ్లాట
పడరాదు. "ఉద్ధరేదాతినాతాినాం". తనునతానే ఉద్ధర్చంచుకోవాల్ల. అపుపడే
సంకట్లలు, సంకెళ్లి విడిపోతాయి. ఇందుకు సంఘనిరాిణము అవసర్ము. కనుక
రైతాంగం అంతా రైతుసంఘాలలో చేరాల్ల.
"చదువుల్ నేర్డచడు నపెె యాంగి భ్యవిలో సతకర్ితానిషఠచే
బ్రతుకే దుర్భర్మంచు నెంచుజనులన్ ప్రాణాలతో నిలపగా
నెద్లో నెపుపడు చింత చేసి యజమానిం దూర్చ తతాకర్చికా
పద్లన్ మానెపను "ర్ంగనాయకులు" ప్రాపయెయన్ సదా రైతుకున్.
కావూర్చ వంకటరామయయ
జమీందార్చ రైతు ఉద్యమం
"భార్తదేశ వడీె వాయపార్సుతలు, భూసాిములును ఏ సమకాల్లక,
సాంఘిక, ఆర్చథక పద్ధత్మలోను లేనటిా సర్ిభ్క్షకులు." బ్రైలుీ ఫర్ె, భార్తదేశము కని
విని యెరుగని ‘ఆబెీంటీ లాయండులారుెు’అను ఒక వింతజ్ఞత్మని (జమీందారులను)
ఈసిాండియా ప్రభ్యతిం సృషిాంచినది. ఆ ప్రభ్యతిము మార్చ బ్రిటీషుప్రభ్యతిము
వచిచనా జమీందారీ విధ్యనము యథాతథంగానే యుననది. ఈ విశాిమిత్ర సృషిావలి
అనేక అనరాథలు కలుగచుననవి. ఈ పద్ధత్మ ఒక రైతాంగమునే నాశనము చేయుట
లేదు. దీనితో భార్తజ్ఞత్మ ఆభివృదిధ అర్చకటాబ్డినది, నాగర్చకత నాశనం అవుతుంది.

110
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

మానవప్రకృతే మారుచుననది. దీనిగాల్ల సోకినంతవర్కు మానవులు మహమాిర్చ


సోకినటుిగా మలమల మాడిపోవుచునానరు.
అనుమానముంటే అధికారు లేమంటునానరో ఆలకించండి. ఈ పర్మ
ప్రయోజకుల ప్రయోజకతిమును గర్చంచీ, ప్రయోజనమును గర్చంచీ 1828-35
గవర్నరు జనర్లుగనునన విల్లయం బెంటిక్ ప్రభ్యవు ఇటుల చపెపను. "అనేక
విషయాలలో పర్ినెంటు సెటిల్మంటు నిరుపయోగమైనద్నే చపపవచుచను. కాని
దేశ వాయపిత త్మరుగబాటును,అశాంత్మని ఆణచుటలో ఇది వుపయోగమైనద్నుటలో
సందేహంలేదు. ప్రజలమీద్ పూర్చత పలుకుబ్డిగల యీ ధనిక జమీందారీ వర్గ
ప్రయోజనాలు బ్రిటీషుప్రభ్యతిం నిల్లచివుంటేనే ర్క్షంపబ్డి వుంటవి. అందుచేత
యీ జమీందారీ పట్లలమంతా ప్రజ్ఞవిపివానికి ప్రత్మరోధకంగా వుపయోగపడును.
ఇది ఒకకటే దీని ప్రయోజనము."
Speeches and Documents on lndian Policy
1750-1921, Vol. 1, Page 215.
ఇటిా జమీందారీ పద్ధత్మని భార్తదేశమంతటను వాయపింప చేయవలసింద్ని
ర్మేశ చంద్రద్తుత 1902 లో ఆంద్యళన చేయగా, అపపటి రాజప్రత్మనిధియగ
కర్ాను ప్రభ్యవు కాద్ని యిలా వివర్చంచను. "సింతముగా భూములను సాగచేయని
భూసాిము ల్గనరుచ అనాయయము ల్లరుంగదుము. జమీందారీ ఉద్యయగలు చేయు
దురాిరాగలు తెలుసు. రైతు- జమీందారుల మధయ పెరుగచునన వివాదాలు కలవు.
మధయవరుతల సంఖయ పెర్చగి భూమిపై వచుచ ఆదాయమును అనాయయంగా
అపహర్చంచు వార్చ సంఖయ హెచుచట గమనించుచునానము. రైతు ర్క్షణకై జమీందార్చ
పద్ధత్మ ఇతర్ చోటి ఏర్పర్చుట శ్రేయమని గండెపై చేత్మనిడికొని చపప జ్ఞలం."
మనదేశమును కొలిగొటుాచునానర్ని మన కషాసుఖములను గమనించర్ని
దేశనాయకులచే చపపబ్డుచునన ప్రభ్యతి ప్రధ్యనోద్యయగలు జమీందారులు చేయు
అనర్థకములను గర్చంచి అర్మర్ లేక చపపచుండ మన దేశము నుద్ధర్చంచాలని
వుబ్లాటపడు కొంద్రు నాయకులు, కవులు, పత్రికాధిపతులు, ప్రచుర్ణకర్తలు, ఈ
జమీందారులు భాష్టపోషకులని, కళోదాధర్కులని, విశిదాతలని, వదానుయలని

111
ఆచార్య ర్ంగా

సహస్ర విధముల సుతత్మంచుచు, వార్చవలినే మనము ఆభివృదిధ పందుచుననటుల


ప్రకటించుచునానరు. ఇందేది సతయం ?
అసల్ల జమీందారులు మన ఆంధ్రదేశములో కుతుబ్ ష్టహి (1600)
కాలములో ఏర్పడాెరు. అపపటికి వారు యిజ్ఞరాదారులు. మొగలాయి ప్రభ్యతిము
నందు భార్తదేశ మంద్ంతటను వార్చ సిథత్మ అంతే. కంపెన్స కాలములోకూడ వారు
యిజ్ఞరాదారులుగానే యునానరు కాని భూమియందెటిా హకుకలేదు. బెంగాలులో
1793లోను, మన మద్రాసు రాష్ట్రములో 1802 లోను వివిధ రాష్ట్రములలో వీలు
వంట పర్ినెంటు సెటిల్ మంటు చేయబ్డినది. మర్చకొనిన రాష్టేలలో టెంపర్రీ
సెటిల్మంటు కూడ చేయబ్డినది.
వీరు పెటేా బాధలు, ఆక్రమాలు, అనాయయాలకు అనేక రైతుకుటుంబాలు
కూల్ల పోయాయి. పూర్ికాలంలో కూడ వీర్చ అనాయయాలు అర్చకటుాటకు అండగా
నిల్లచిన వారు లేకపోలేదు. వార్చ పేరుికాలగర్భములో కల్లసిపోయాయి. 19
శతాబాదంతమున చలిపల్లి ఎసేాటులో గొర్రెపాటి బాలకృషామి, నూజివీడు ఎసేాటులో
కడియాల చంద్రయయ మొద్లగ రైతు నాయకులు జమీందార్చ అనాయయాలు
అర్చకటుాటకు నడుములు కటిానటేి వివిధ జమీందారీలలోను రైతు నాయకులు
ప్రయతానలు చేశారు. కాని వార్చకి ఆనాడు సంఘం అంటూ లేదు.
జమీందారీ రైతుల బాధ్యనివృత్మతకిని, వార్చలో ఐకయతను, సంఘటనాశకితని
కలగజేసి, వార్చ హకుకలను కాపాడుటకు ఆచార్యర్ంగా, ర్డబాబప్రగడ
మందేశిర్శర్ితో కలసి 1929 ఆగషుా 14 జమీన్ దార్చ రైతుసంఘమును
సాథపించను. దీని అనంతర్ము వంకటగిర్చ, నెల్లిరు, త్మరుతతణి మొద్లగ
ప్రాంతాలో జమీందారీ రైతుసంఘము లేర్పడి రైతాంగములో రాజకీయ చైతనయము
కలుగజేసినవి. జమీందార్చ రైతు వుద్యమములో మొద్టినుండి పాటుపడినవార్చలో
పేర్చకనద్గినవారు మందేశిర్ శర్ి, వేమవర్పు రామదాసు, కటికినేని సోద్రులు,
వంకట్రామానాయుడు, విశినాథదాసు, వంకోట శ్రీరాములు నాయుడు, బాపిన్సడు,
మార్చన నర్సనన, గొటిాపాటి బ్రహియయ మొద్లగ వారునానరు.
కాని ఆంధ్రరాష్ట్ర జమీందార్చ రైతు వుద్యమములో ఆచార్యర్ంగా
అనంతర్ము ఉద్యమ ప్రాణదాతలుగా బ్బర్చకనద్గినవారు శర్ి, నాయుడు. శర్ి
ప్రప్రథమమున జమీన్ రైతు సభ్లు ప్రార్ంభించినా ఆయన కేక ఆంధ్రదేశము

112
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

అంతట్ల వినబ్డలేదు. ఆయన పటుాద్ల,ఓపిక, తెల్లవితేటలు కలవాడైనపపటికీ,


ఆంధ్రావని అంతా త్మర్చగి ప్రచార్ంచేయు ఆకాంక్ష ఆయనకు లేకపోయెను.
ఆచార్య ర్ంగా నెల్లిర్చ వంకటరామానాయుడుని "ఆంధ్రజమీందారీరైతు
వుద్యమసార్ధి" అంట్లడు. ఆయనను గర్చంచి యీ వుద్యమ సంద్ర్భములో
ఆచారుయని అభిప్రాయమిది. "భ్యమేమి యిక ల్లండి. రైతులాిరా"... చేయండి
రైతురాజయసాథపక కార్యం, మనకాచారుయలు దర్చకార్ంటూ, "మాకొదీద జమీందార్ి
పందు, ఓ దేవా మా ప్రాణాలపై పంచి మానాలు హర్చయించ మాకొదీద జమీందార్ి
పందు" అని పాడినాడు. దాంతోలేచింది యీ నాటి భార్తీయ జమీందార్చ వయత్మరేక
ఉద్యమము. వంకటగిర్చలో నాయుడు గార్చ మంత్రాక్షతలతో ప్రార్ంభ్మైనది.
ఎంద్రో పాటలు, పదాయలు ర్చించారు, పాడినారు. మర్డంద్రో ఉపనాయసాల్లచాచరు,
నాయకులయినారు, ఉద్యమం నడిపారు, పెతతనానికి వచాచరు. ఆటిావార్చలో నేను
ఒకకడనే కాని అపపటి మూల కంద్ముగ పలుకల నిచుచవారే ముఖుయలు. అటుల
తనపలుకే బ్రహివాకుకగా ప్రసాదించిన మహన్సయుడు, ఆంధ్రకవి శేఖరుల
ప్రాణధనము మన రామానాయుడు... సతుతన కేమి ఆయనకు కోటీశిరుల
కంద్రాని సతుత సంప్రాపతమగచుననది. నా బోంటింద్రు ఆయన సతేత. యావతుత
ఆంధ్ర రైతు వుద్యమము ఆయన సతేత! ఆంధ్ర రైతులోకమున జోయత్మ లాగా
వలుగచు, జమీందారుల పాల్లట మృతుయవు లాగా వలువడుతునన 'జమీన్ రైతు"
వార్చ సృషిాయే. యువజనులను కార్యవీరులుగా చేయుచునన పాటలనిన వార్చ
సంపాద్నయే!...అంతటిశకిత, సతాత, ధ్యర్ణ, ధోర్ణి, పాట, మాట, లేఖిని,
లలాటరేఖలు రైతులోకానికి, అయాచితంగా లభ్యమైనందులకు నాలాంటివార్చ
జీవితాలను, సౌర్భ్యుతంగా చేయగల్లగినందులకు, మనలను మనమే
అభినందించు కొందాం. నాకు సహజంగా నాయుడనన ప్రేమయే! కాని ఆయన
యందునన రైతు నాయుడమి యెడలనే నాకు మికుకటమైన ప్రేమ, మమకార్ం.
ఆయనిన ఆంధ్రరైతాంగ సేవకులంద్రు "మా రామానాయుడ" ని సగర్ింగా
పిలుచకొని ఆంధ్రలోకానికి సమర్చపంచు కొంటునానరు." (చిత్రగపత 15-8-1937)
ఆచార్య ర్ంగాకు పూర్ిం అకకడకకడ జమీందారీ రైతువుద్యమంలో
పనిచేయువారుననమాట వాసతవమే. కాని వార్చ వాకుక వినపడలేదు లోకానికి, వార్చ

113
ఆచార్య ర్ంగా

పర్చశ్రమవలి ప్రజలకు ప్రబ్లప్రయోజనము కలుగలేదు. ఆచార్య ర్ంగా అనిన


హంగలుగల మనిషి. ఆయన అనిన కారాయలను ప్రవీణుడుగా చేసాతడు. ఆయన
వచిచన తరువాత, యీ ఉద్యమానికి ఒక నూతన సిరూపమిచిచ చైతనయం కలుగజేసి
దానిని నలుదిశల వాయపింపచేశాడు.
అడవుల ఆదాయం, ఇతర్ రుసుములవలి పదికోటుి పెరుగచుననది. 18
కోటుి ప్రభ్యతిమునకిచిచ దానికి 4 ర్డటుి రైతుల నుండి వస్తలుచేయుట రైతులను
నిండు నిలువున ప్రాణము దీయుటే. ఈ అధికశిసుతకు వీరుకటిాన ఆనకటాలు,
ప్రోతీహించిన నూతన పద్ధతుల వలి కావు. నానాటికి రైతులను నాశనము చేస్తత,
అధికంగా వస్తలుచేయుట తపప అనయంకాద్ని ఆచార్య ర్ంగా అంటునానడు.
1931 లో ఆచార్యర్ంగా వంకటగిర్చ ఎసేాటు రైతుల కషానష్టాల గర్చంచి
ఒక ర్చపోరుా తయారుచేసెను. ఆ సంవతీర్ం సెపెాంబ్రు 8 తారీఖున ఆంధ్రరాష్ట్ర
ప్రథమ జమీందారీ రైతుమహాసభ్కు ఆయన అధయక్షత వహించను. ఆ సభ్లో
ప్రప్రథమంగాజమీందారీ విధ్యనము ర్దుద కావాలనే నినాద్ం ఆయన వలిడించాడు.
అదే నేడు యావదాభర్త దేశమున ప్రత్మధినించుచుననది. వంకటగిర్చలో అటవీ
సతాయగ్రహం ఆయన ఆధిరాయనే ఆర్ంభించి ఆద్ర్శప్రాయుడయాయడు.
27.8.1933 తారీఖున ఏల్లరులో జర్చగిన దిితీయాంధ్రమహాసభ్కు
ఆయన అధయక్షత వహించాడు. అందులో ఆంధ్రదేశంలోనిజమీందారీ రైతుల ఆర్చథక
విచార్ణ చేయుటకు ఆయన అధయక్షత క్రింద్నే ఒక కమిటీ యేరాపటు చేయబ్డినది.
ఆ సభ్లోనే కన్సస కోర్డకల ప్రణాళిక కూడ ప్రకటింపబ్డినది.
1933లో యేర్పడిన ఆంధ్రరాషా జమీందారీ రైతు విచార్ణకమిటీ ఎంతో
కషాభూయిషామైనది. ఆ కాలమున జమీందారులు నేటివలే లేరు. వార్చ దురాగతాలు
చపపతర్ం గాకుండా వుండేవి. ఆటిా తరుణములో తన ప్రాణానిన ఒడిె, ప్రజ్ఞ శ్రేయం
కొర్కై వివిధప్రాంతాలలో రైతుల ఆర్చధక సిథతులు, వివిధ ఎసేాటులలో జర్చగే
అనాయయాలు, అక్రమాలు విచార్ణ చేసి ప్రకటించను. ఆ ర్చపోరుా నాగర్చక ప్రపంచం
లోనికి ప్రాకినది. ఇందువలి ప్రభ్యతిమువార్చకి, ప్రజ్ఞనాయకులకు, జమీందారీ
రైతుల అగచాటిపై ఆద్ర్ణ కల్లగినది.
"రైతును ర్క్షంచు" ఆనే శీర్చషకతో జమీందారీ విధ్యనమువలన రైతులోకము
పడేబాధలు కనునలకు కటిానటుి చిత్రిస్తత, ఎటిా పర్చహార్ము లేక జమీందారీ విధ్యనం

114
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ర్దుదచేయవల్లనని వివిధ ఆంగి, ఆంధ్రపత్రికలకు వాయసావళి రాసి జమీందారీ


విధ్యనము ర్దుదకావాలనే నేటి మనసతతాినిన ఆయన కలుగజేసెను.
ఈ జమీందారీ విధ్యనం వలి రైతులు యిద్దరు యజమానుల
నిర్ంకుశతాినికి బ్ల్లయగచునానరు. కనుక ఈ విధ్యనం ర్దుద అయేయవర్కు
ఆంద్యళన ఆపరాదు. ప్రపంచం అంతట్ల ఈ అనాగర్చకపద్ధత్మ అడుగంటినది.
ఫ్రానుీ, పోల్లండు, జకో సెివేకియా మొద్లగ దేశములలో విపివములు వచిచ
ప్రభ్యతిమునకు ఆండగావునన యీ జమీందారీ విధ్యనమును తుడిచిపెటిానవి.
ఐర్డిండులో సాితంత్రయము వచిచన వంటనే శాసనము దాిరా ఆంగేియ
భూసాిములకు అలప ప్రత్మఫలము యిచిచ జమీందారీ విధ్యనమును అంతర్చంపజేసి
అంతవర్కు పాలేరులుగా వునన రైతులకు ఆ భూమి పంచిపెటిానది. ర్ష్టయలో ఎటిా
పర్చహార్ం లేకయే జమీందారీ విధ్యనం ర్దాదయెను.
ప్రపంచమంతట యిటుల ఈ విధ్యనము నాశనమగచుcడ ఎంత కాలము
మన దేశములో మనగలదు? మన రైతులవత్మతడివలన లోగడ కాంగ్రెసు
మంత్రిమండల్ల జమీందారీ విచార్ణ కమిటీ ప్రకాశం అధయక్షతన ఏర్పడి శ్రమ
శ్రద్ధలతో విచార్ణ సల్లప, సమగ్రమైన ర్చపోరుె వలువర్చంచుట సర్ిజనవిదితమే.
కార్ణాంతర్ములవలి కాంగ్రెసు మంత్రిమండల్ల రాజీనామా యిచిచనందున, ఆ
కార్యకలాపము జర్గలేదు. బెంగాలులో కూడ 1938 లో ఫౌడ్ అధయక్షతన
జమీందారీ విచార్ణకమిటీ ఏర్పడి యీ విధ్యనము రూపుమాపాలని ప్రకటించినది.
బానిసపద్ధత్మ కంటే ఈ విధ్యనము బ్హున్సచమైనద్ని గ్రహించాల్ల.
వయవసాయం విర్చవిగా సాగచేయుటకు ధనికమానవుడు తన సోద్ర్మానవుని, ఆ
పనిచేసే ప్రాణము ఉనన పనిముటుాగా వాడుకొనుటయే బానిస వాయపార్ము.
నౌకరుి, దునేనపలాలు వార్చవి కావు. వారు పండించు పంటలపై వార్చకెటిా హకుక
భ్యకతములు లేవు. కషామంతయు నౌకరులది, కషాఫల్లతానికి హకుకదారు
యజమాని.
జమీందారీ విధ్యనము అంతకంటే ఆధ్యిననముగ వుననది, అదివర్కు రైతు
హకుకభ్యకతములో వునన భూమంతా ప్రభ్యతిము జమీందారుల వశం చేసినది. ఆ
జమీందారులు రైతులకు అమర్కమునకు యిచుచచునానరు. ఇటుల చేయుట,

115
ఆచార్య ర్ంగా

రైతులు పాటు పడి పండించిన పంట. గాదెలు నింపుటకు కాదు. మార్డకటుాలకు


తోలుటకే. పడె శ్రమంతయు జమీందారులకు ధ్యరాద్తతము చేయబ్డుచుననది.
యజమాని బానిసననుకొని పనిచేయుచుండగా జమీందారు బానిసనుకొనకుండా
రైతునే బానిసగా చేసి వైచను.
ఆచార్యర్ంగా జమీందార్చ విధ్యనం ర్దుద కావాలనన నినాద్ం కాంగ్రెసు
ఎనినకల ప్రణాళికలో చేర్చబ్డి, వర్చకంగకమిటి భార్తదేశంలో దీనిన నామరూపాలు
లేకుండా చయాయలని ఢిల్లిలో చేసిన తీరాినం చూచైన, కాంగ్రెసు జమీందారుల
ప్రాపకాలకై పెనుగలాడుతునన దుష్పపరచార్ం మానాల్ల. ఇక జమీందార్చ రైతులు
గండెలపై చయియ వేసుకొని హాయిగా నిద్రపోవచుచను.
రీ సెటిల్ మంట్ ఆంద్యళన
"భూమిని దునిన యితరుల ప్రాణములను పోషించునటిా సాధనములను
కల్లపంచువార్చని, త్మండి లేకుండ మాడిచ చంపివేయునటిా చావు కళను, ఇపపటి
రాజకీయవేతతలు తమ అదుభత రాజన్సత్మలో కనిపెటిార్చ." - రూసో
ప్రాచీనకాలమునుండి మనదేశములో భూమిశిసుత కలదు. మనుసిృత్మవలి,
పండిన పంటలో ఆరోవంతు మాత్రమే శిసుతరూపేణా వస్తలు చేయబ్డెడిద్ని
తెల్లయుచుననది. మహమిదీయుల కాలంలో మూడవవంతు వస్తలు చేయబ్డెడిది
అని విదితమగచుననది.
ఈ బ్రిటీషుప్రభ్యతిం వచిచన తరువాత, నికరాదాయంలో సగం
ప్రభ్యతాినికి ఇవివల్లనని నిర్ాయింపబ్డినది. అదివర్కు గ్రామ వారీగాను, ధ్యనయ
రూపేణా వునన పద్దత్మ పోయి, రైతు వారీగాను, ర్చఖకరూపంగాను, ఏర్పడిన శిసుత
విధ్యనము రైతు నాశనానికి కార్ణమైనది.
ఈ రైతు వార్చ నిర్ాయమును ఎదిర్చస్తత ర్డవినూయబోరుె వారు తమ
మమోరాండములో వ్రాసిన సంగత్మ గమనిసేత వేరే వాయఖ్యయనము చేయనకకర్ లేదు.
"అభివృదిదకర్మనుకొనే యీ నూతన విధ్యనానిన, అనుసర్చంచడంలో
మనము ప్రాచీన సామాజిక సంబ్ంధ్యలను, సాంప్రదాయములను నాశనం
చేసుతనానం. హైంద్వ గ్రామీణ సిరూపాలను, వయవసథను, కూలగొటిా, చిర్కాలాను
గతంగా గ్రామమంతకు చందుతునన భూములన్సన ముకకలు చకకలుగా, వేరువేరు
రైతులకు పంచుతూ, పనునను ఒకొకకకని భూమిపై నిర్ాయిసుతనానమను

116
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

కుంటునానము. కాని యదార్థములో మనము యిచచవచిచన హెచుచ మొతాతనేన


పనునగా విధిస్తత మనకు ముందు ప్రభ్యతిముచేసిన ముసలాినులకు వల్లనే
రైతులను నిర్బంధముగా వాళు వృత్మతకి బ్ంధించి వుంచుతునానము. అధికంగా
నిర్ాయింపబ్డిన పనునకు భ్యపడి పార్చపోయిన రైతులను తెచిచ బ్లవంతంగా
నాగేటికి కటిా దునినంచి, పంట పండే వర్కు పనుననిల్లపి పంచి, పండినదాననంతా
పనున క్రింద్ లాగేసి, రైతుకు నాగల్ల. ఎడుి, వితతనాలు మాత్రము మిగలుస్తత, అబ్బబ!
తర్చుగా యివి కూడా లేకుండా చేసి, హర్చంచి,మళీి యీ దౌరాభగయవృత్మత పోకుండా
వితుతలను కూడ మనమే యిచిచ వయవసాయం చేయిసుతనానము. ఈ వృత్మత రైతుల
కోసం కాదు. తమకోసమే ముసలాిను ప్రభ్యతిం చేయించేది. దానికి మనము
తీసిపోము.(1818 జనవర్చ 5 మద్రాసు ర్డవినూయబోరుె మినిటుీ)మద్రాసు రాష్ట్రంలో
రైతు వారీ సెటిల్ మంటు సంసాథపకుడగ మన్రో1813 లో పార్ిమంటు యెదుట
సాక్షయమిస్తత" రేటుి శాశితంగా నుండు విషయములో బెంగాలు జమీందారీ సెటిల్
మంటుకును, ఈ రైతువార్చ సెటిల్ మంటుకును, తేడా ఏమియు లేదు. కాని
రైతువార్చ పద్ధత్మలో బ్ంజరుభూమి సాగ క్రింద్కు వచిచనపుపడెలాి గవర్నమంటు
ర్డవినూయ హెచుచచుండును." మన్రో గార్చ మాట న్సళులోి మూట ఆయింది. తరువాత
ప్రత్మ ముపెలప సంవతీర్ములకు సెటిల్ మంటు చేయు సిదాధంతము అమలులోనికి
వచిచనది. ఈ సిదాధంతమువలి నికరాదాయానిన తేలుచనదెటుి? ఆదాయానిన గణించే
దెటుి? ఇది రైతు కషానష్టాల కార్ణానికి నిలయమగచుననది. ర్మేశ చంద్రద్తుత
1902 లో ఈ నికరాదాయపు ల్లకకకు ఒక స్తత్రమంటూ లేద్ని తెలపగా, ఆ
వాద్నను కాద్నలేక కర్ానుప్రభ్యవు అలాంటి లోపము సవర్చంచుటకై,
అనుభ్వజుాలు, బాధుయలు, రైతుల మంచినే కోరు సివిలు సరీిసు వుద్యయగలపై
ఆధ్యర్పడుచుంటిమనానడు.
ఈ సెటిల్ మంటునకు తల, తోక లేద్ని చపపచూ 1875 లో ఇండియా
మంత్రి సర్. ల్లయీ మేలట్ యిలా వ్రాసెను. "ఇంత డబుబ ఖరుచపెటిా తలయు,
తోకయు లేని మికికల్ల చికెలకన ఈ అప్రయోజనపు సెటిల్ మంటు అంతయు
నెందుకు? ఇదియంతయు తీసిపార్వేసి మనకు దర్కినచోటినెలి మనకెంత
కావల్లసేత అంత తీసికొంటే పోతుందిగా? నికర్పుపంటలో సగంవంతు సరాకరు
శిసుతగా తీసికొనవల్లననుమాట కేవలము కాగితముమీద్నే యుననదిగాని, క్రియలో

117
ఆచార్య ర్ంగా

నేమియులేదు. నిజమునకు సరాకరు నియమించిన రేటుి చాలాచోటి నికర్పు


పంటను యావతుత మ్రంగివేయుటయేకాక, రైతు అసలు పెటుాబ్డిలో కూడ కొంత
మింగెనని నాకు అనుమానంగా యుననది."
ఉభ్యగోదావర్చ, కృష్టాజిలాిల రీసెటిల్ మంటుకై మద్రాసు గవర్నమంటు
"హోలుాువరుత" అను ఉద్యయగిని నియమించను. ఆయన అదివర్కునన రేటుమీద్
రూపాయకు మూడు అణాలు పెంచవలసింద్ని సిఫారుీ చేసెను. ధర్లు
తగిగనవనియు, ఈ సెటిల్ మంటు అనాయయ మనియు, ప్రజలసిథత్మ గతులు సెటిల్
మంటు ఆఫీసరు సర్చగా గ్రహించ లేద్ని చపుపతూ, ఆంధ్రకేసర్చ, సరాదర్ ద్ండు
నారాయణరాజుల ఆధిరాయన ఆంద్యళన సాగింది. శాసనసభ్లో కూడ
నారాయణరాజు, కాళ్లశిర్రావు ప్రభ్ృతులు ఆంద్యళన ఆర్ంభించారు. అందుపై ఆ
ర్చపోరుాలోని అంశములను విచార్చంచుటకు, శాసనసభ్యయలతో కూడిన ఒక కమిటీని
ఆరోగయసాిమి మొద్ల్లయారు అధయక్షతన 1928 న నవంబ్రు 29 తారీఖున
ప్రభ్యతిము వారు నియమించారు. ఆ కమిటీకి అర్థశాస్త్రములో అందెవేసిన చయయని
అధిక ఖ్యయత్మ గాంచిన ర్ంగాగార్చని ఆ కమిటీవారు 400 రూపాయలు వేతనము,
325 రూపాయలు బ్బట్లతో కోరారు. ఆయన అంగీకర్చంచి, జ్ఞసిత రామకోటయయను
అసిసెాంటు సెక్రటరీగాను, మర్చ 35 గరు వుద్యయగలను ఏరాపటు చేసికొని ఈ
మూడు జిలాిలలోను మూల మూల ప్రదేశాలు త్మర్చగి 103 గ్రామాలోి ఆర్చథక
విచార్ణచేసి, రైతు ఎలా అపుపల ముపుపలలో మునకలు వేయు చునానడో
తెల్లయచేశాడు. ఆయన పర్చశోధన పూర్ికంగా నె 1కి నూటికి 12 రూపాయల
వడీెతో యకర్ం 1కి 100 రూపాయలు అపుప వుననద్నానడు. ఆ కమిటీ సభ్యయలు
కూడ మూడు జిలాిలు త్మర్చగి విచార్ణచేసి ర్చపోరుా ప్రకటించారు. ఇంతవర్కు
భార్తదేశమున యింత పర్చశ్రమ చేసి, యింత నాయయసమితముగను, శాస్త్ర
సమితముగ, వయవసాయపు ల్లకకలు వేయు పద్ధత్మ మర్చకచోట లేద్ంటే ఆత్మశయోకిత
ఏమిలేదు. ఆ ర్చపోరుా, ఆ ప్రెసిడెంటు అనుభ్వ పర్చజ్ఞానము, సెక్రటరీ శాస్త్రీయ
ద్ృకపధము, ప్రత్మభ్, శకితసామరాథయలు అనుభ్వము వలిడించును. వేయేల? ఆది మన
రైతాంగపు ఆర్చథకసిథత్మగతులు తెలుపు ప్రమాణ గ్రంథము .

118
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఆ కమిటీవారు ఇదివర్కు వుననదే హెచుచగానుననద్నియు, ఇంకను


అద్నంగా వేయుట అనుచితమనియు, వనుకటి రేటునే తగిగంచుట అవసర్మనియు
సిఫారుీ చేసిర్చ.
ప్రభ్యతిమువారు ప్రజ్ఞప్రత్మనిధులు పర్చశ్రమచేసి ప్రకటించిన ర్చపోరుాను
పెడచవినిబెటిా తమ అధికార్చ చపిపనచొపపన అద్నముగా శిసుత విధిస్తత 1931
ఆఖరున ఉతతరువులు జ్ఞరీచేసిర్చ. అపపటికి ధర్లు తగగటచేతను, బారోెల్ల రైతుల
రీసెటిల్ మంటు ఆంద్యళన ఫల్లంచుటచేతను, కాంగ్రెసు ప్రముఖులు, రైతు
సంఘములవారు త్మర్చగి ఆంద్యళన చేయ సంకల్లపంచిర్చ. బాపిన్సడు, మందేశిర్
శర్ి, నారాయణరాజుల ఆధిరాయన పక్షము రోజులలో ప్రచార్కులను తయారు
చేయుటకు ఒక పాఠశాల నెలకొలపబ్డి శిక్షణ యివిబ్డినది, ఆ ప్రచార్కులు,
సతయనానరాయణమూర్చత, బాపిన్సడు, బ్లరామకృషాయయ, బ్రహియయ, శ్రీపత్మ,
మధుస్తధనరావు, వనేనటి సతయనారాయణ ప్రభ్ృతులు ఆచార్యర్ంగా ఆధిరాయన
తీవ్రఆంద్యళన చేసిర్చ. 1931 నవంబ్రు 1 సెటిల్ మంటు వయత్మరేక దినముగా
ఏరాపటుచేసిర్చ. ఆంధ్రదేశములో ఆనినచోటి సభ్లు జర్చపి ఆధిక అద్నపు పనునలకు
అసమిత్మ చూపిర్చ. ఆచార్యర్ంగా ఈ సంద్ర్భములో అనేక ఫ్టరాక, తాల్లకా,
జిలాిసభ్లు జర్చపించి, కర్పత్రాలు ప్రకటించి, యీ వుద్యమానిన యింకా తీవ్ర
తర్ము చేశాడు. పనుననివార్ణకై వీర్ంతా ఆంద్యళన చేయుచునానర్ని ఆచార్య
ర్ంగా, త్మరుమలరావు, బాపిన్సడు. మొద్లగ తొమిిదిమందిని నిర్బంధించింది
ప్రభ్యతిం. ఇంతలో శాసనోలింఘన వచుచటచే ఈ ఆంద్యళన ఆ ఆంద్యళన లో
అంతరీినమైంది. ఈ ఆంద్యళన ఫల్లతంగా రైతుసంఘాలు గ్రామగ్రామాన నెలకొలప
బ్డి బ్లపడుటే గాక అధిక శిసుతలు కూడ ఆపివేయబ్డెను. 1928-29 బారోెల్ల
ఆర్చథక విచార్ణ సంఘం, 1929-30 ఉభ్య గోదావర్చ కృష్టాజిలాిల ఆర్చథక
విచార్ణకమిటీ, గవర్నమంటువార్చ సెటిల్ మంటు విధ్యనము లోని అవకతవకలు,
అక్రమాలు ప్రపంచానికి ప్రకటించినవి.
"పండిన పంటంత శిసుత కమేిసి,
పంట ఖరుచల ఋణము ర్కతమును పిండగ,
ఘన ద్ర్చద్రము తోడ కడుపు పగిల్లపోతుండ,
నిలువ న్సడననదే లేద్యయి

119
ఆచార్య ర్ంగా

ర్ణర్ంగమున దుముక రావోయి"


1930 లో ప్రభ్యతిము భార్త భావిరాజ్ఞయంగానిన నిర్ాయించడానికి, ప్రథమ
రండుటేబిల్ సభ్ లండనులో జరుపబూనింది. ఆనాడు కాంగ్రెసు శాసనోలింఘన
ఉద్యమము జరుగచుండుటచే, దానిని బ్హిషకర్చంచి, పేరు ప్రత్మషఠలు లేని
వయకుతలను, సంఘాలను ఓడ నెకికంచింది బ్రిటీషు గవర్నమంటు. కాంగ్రెసు, జ్ఞతీయ
వాదుల్లవిర్చని ఆహాినం అంగీకర్చంచ వద్దని ఆజ్ఞాపించింది. విభీషణులంతా సీమకు
పోయి, పీఠము వేసుకొని కూరుచనానరు. 1930 నవంబ్రు 12 వ తారీఖున మొద్టి
రండు టేబిల్ సభ్ ఆర్ంభ్ం అయినది.
ఆచార్యర్ంగా 1930 సం.మున సెంట్రల్ (ఢిల్లి) అసెంబ్లి ఎనినకలలో ఓడి
పోయినా, మర్ల ఉద్యయగంలో ప్రవేశించక లండనుపోయి, కాంగ్రెసుపై ప్రభ్యతిము
కావించే దుష్పపరచార్మును ఎదుర్చకని, జ్ఞతీయ మహాసభ్ కోర్డకలను బ్రిటీషు
ప్రజలకు ఎరుకపర్చాలని సంకల్లపంచి, లండను సమయానికి చేరుకునానడు.
అచచటికి చేర్చన వంటనే ఇంగిండు, వేలుీ, అంతట్ల ప్రభ్యతి ద్ృకపధ్యనిన ఖండించి,
భార్తసాితంత్రయ సంర్ంభానిన విశదీకర్చంచి, హిందూ దేశమునకు వంటనే
సంపూర్ాసాితంత్రయము యివాిలని తీవ్రప్రచార్ము చేశాడు. ఆయన ఆ విధముగ
అహర్చనశలు ఇండిపెండెంటు లేబ్రు పారీా, ఫ్రెండుీ ససైటీ మొద్లగ భార్తదేశ
హితైష సంఘాల ఆధిరాయన ఆనేక ఉపనాయసములు ఇచాచడు. (1945)
విజయలక్ష్మీపండిట్ అమర్చకాలో అపర్చమితమైన ఆంద్యళన చేసినటేి ఆయన
ఆనాడు ఆంగిదేశంలో చేశాడు.
కాంగ్రెసు సందేశము అటుల తెలుపుటేకాక, అకకడి ఆంగిపత్రికలను, మన
దేశములోని బంబాయి క్రానికల్, ఆంధ్రపత్రికలను వాయసపర్ంపర్లతో
నింపెడివాడు. ఈ విధంగా తీవ్ర ఆంద్యళన చేసి సిదేశమునకు వచిచ "జైలుకు
వళుని లోటు పూర్చతచేసి పవిత్రమైన కాంగ్రెసులో చేరుటకు ఆర్హతను సంపాదించు
కొని అనంతర్ము కాంగ్రెసులో చేర్చ త్మనని" ఆయన అననవాకయం అక్షరాలా సతయమే.
రైతుర్క్షణ సంఘం
ట్రేడ్ యూనియన్ కార్చికుల ఆర్చథక ప్రయోజనాలకై యేర్పడెను. అలాగే
గంటూరు సీమ రైతు సంఘం 1935. మద్రాసు రాష్ట్ర వయవసాయదారుల సంఘం
1942, రైతుల ఆర్చథక లాభాలకొర్కే ఏర్పడినవి. ఎకనామిజం వాటి పర్మప్రాపయం.

120
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

రాజకీయాలతో ర్వింతైనా సంబ్ంధము లేక, రాజభ్కిత కల్లగి రైతుల లాభాల


కొర్కు పాటుపడుటే వాటి పర్మార్థం. ఆమర్చకా లోని రైతుసంఘాలు ఆర్చథక
లాభాలకే ఆర్ంభింపబ్డాెయి.
కాని ఆచారుయనిచే ఆర్ంభింపబ్డిన రైతు ఉద్యమం, అంతకంటే అధిక
విశాలమైనది. రైతులనేకాక, కవులుదారులను, వయవసాయకూల్లలను కూడ
ర్క్షంచుటకు పనిచేయుచు, సతిర్ కర్షక, కార్చిక, రాజయసాథపనకు అనుకూలం
అగనటుి కర్షక, కార్చిక సమేిళన స్తత్రములను బాధయతలను అనుసర్చంచి
మహతతర్ కార్యసాధనకై ఏర్పడినది.
ఆంధ్రరాష్ట్రీయ రైతుసంఘములో వివిధ రాజకీయ పారీాలవారుసభ్యయలుగా
నుండుటయేకాక అది మితవాద్పంథాన వుననది ఆనాడు. 1931 లో జసిాసు
పారీావార్చ అనుయాయులు, మర్చకమారు రాష్ట్ర రైతు సంఘానిన ఆక్రమించు
కోవాలని తీవ్ర ప్రయతనము చేశారు. రామదాసు పంతులుగార్చ సహాయముతో
ఆఖరుకు జయము కూడా పందారు. ఆ సంవతీర్ము రామదాసు పంతులుగారే
అధయక్షులు అయాయరు.
ఈ విధంగా జరుగనని ఊహించే విపివభావాలు కల్లగి రైతు ఉద్యమానిన
సామ్రాజయవాద్ వయత్మరేకద్ృకపథంతోను కాంగ్రెసుకు అనుకూలంగాను, వర్గ సిదాధంతా
ల పైన నడపుటకు కంకణము కటుాకొనన రైతు వర్కర్ితో 1931 లో ఆచార్యర్ంగా
రైతు ర్క్షణ సంఘమును సాథపించాడు.
ఈ సంఘము దాిరా అనేక కర్పత్రాలు, పుసతకాలు, ప్రకటించి, సభ్లు,
సమావేశాలు జర్చపి రైతులలో తీవ్రభావాలు కలుగజేసి ఆంధ్రరాష్ట్ర రైతు వుద్యమము
భార్త దేశ రైతు వుద్యమానిన నిర్చించేటటుిగా చేశారు.
1931 మార్చచలో ప్రథమ రైతుర్క్షణ వార్ము జర్చపి రైతుల కోర్డకలను
తెల్లపారు. 1933 నవంబ్రు 1 వ తేది మొద్లు ఆంధ్రదేశమంతట్ల రైతుర్క్షణ
వార్ము జర్చపి రైతుల కషానివార్ణకు యీసంఘముచే ప్రకటింపబ్డిన 12
తీరాినాలు, ప్రత్మ గ్రామములోను సభ్ జర్చపి ఆమోదించుటకును, ఆయా
పంచాయితీలు, తాల్లకా జిలాిబోరుెలు కూడా, ఆంగీకర్చంచి ఆయా జిలాికల్లకార్కు ి
ఆంధ్రపత్రికకు రైతుర్క్షణ సంఘానికి పంపవలసినదిగా అధిక ప్రచార్ము చేశారు.
అదేవిధముగా 1934 మొద్టివార్ము 1935 జనవర్చ ర్డండవ వార్ము యీ

121
ఆచార్య ర్ంగా

మాదిర్చగా ఎనోన రైతుర్క్షణ వారాలు జర్చపారు. 1933 ఫ్టబ్రవర్చ12వ తారీఖున


రైతు ర్క్షణయాత్ర రైతుర్క్షణ సంఘం క్రింద్ జర్పాలని సంకల్లపంపబ్డినది. భార్త
దేశములో ప్రప్రథమమున రైతుర్క్షణయాత్ర ఆంధ్రదేశములోనే ఆర్ంభ్మాయెను.
1933సం. మార్చచలో ప్రథమ యాత్ర సాగింది. ర్డండవయాత్ర ఆ సంవతీర్మే
నవంబ్రు 22వ తేదిని దిగిిజయముగా జర్చగింది. గంటూరు జిలాిలో భార్తీదేవి,
గోగినేని లక్ష్మీనారాయణ, వంకటపపయయల ఆధిరాయన, కృష్టాజిలాిలో ఆచార్యర్ంగా,
కానూరు వంకట్లచలపతయయ, గొటిాపాటి బ్రహియయల పెతతనాన, గోదావర్చ జిలాిలో
మోచర్ి రామచంద్రరావు, నాయపత్మ సుబాబరావుల వంటి వృద్దనాయకుల ఆధిపతాయన
సాగింపబ్డినది. ఆంధ్రదేశమంతట్ల ఈమారు యిలాగే వివిధ నాయకుల
ఆధిరాయన యీ రైతుర్క్షణయాత్ర సవయముగా సాగింపబ్డినది.
1933లో యీ సంఘము రైతుభ్జనావళిని ప్రకటించి రైతు వుద్యమానిన
జ్ఞనపదులలో వాయపింప జేసింది.
భార్తదేశాని కంతటకు ప్రప్రథమమున ఆచార్యర్ంగా ఆధిరాయన యీ
సంఘ పక్షముననే రైతు విదాయలయము నెలకొలపబ్డి రైతుయువకులకు, రైతు
వుద్యమము ప్రచార్ము చేయుటకు నేటికి 1000 మందికి పైగా శిక్షణ
యివిబ్డినది. రైతు ర్క్షణ సేవా ద్ళాలు బ్యలుదేర్తీసి, రైతు వుద్యమానిన మూల
మూలలకు వాయపింపజేసినది. దీని ఆధిరాయనే ఇలా రైతు వుద్యమానిన
విపివయుతముగా వాయపితనొందింపచేసి ఆంధ్రరాష్ట్ర రైతు సంఘానిన ఆక్రమించు
కుననది రైతుర్క్షణసంఘం.
మహాతుిడు కాంగ్రెసు వనుక వుండి ఎలా నడుపుతూ వునానడో అలాగే
ఆచార్య ర్ంగా ఈ ఉద్యమానిన వనుక నుండి నడుపుతూ వునానడు. ఈ
సంఘమునకు అధయక్ష కార్యద్రుశలుగా నుండి పాటుపడిన వారు పెకుకరునానరు.
గొటిాపాటి బ్రహియయ, నూకల వీర్రాఘవయయ, వలిభ్రావు, మొద్లగవారు
కార్యద్రుశలుగా వుండి కార్యకలాపాలన్సన సాగించారు. గౌతు లచచనన (గౌతు
లచచనన – ర్ంగా గార్చ అనుంగ అనుచరుడు. 1954 లో వీరు మంత్రిగా ఉండి
వీర్చ ఓటుతోనే ప్రకాశంగార్చ మంత్రివర్గం పడిపోయింది. ర్ంగా గారు సితంత్ర
పారీానుండి త్మర్చగి కాంగ్రెస్ట లో చేర్గా వీరు విభేదించి వేర్చక పారీాలో చేరారు.)
ఓబులు ర్డడిె అధయక్షులుగా వుండి దీనికై అధికకృషి చేశారు.దీనికి జిలాి

122
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

సంఘాలంటూ లేవు. ఆంధ్రదేశానికి అంతటికి ఒకటే సంఘము. ఇది ఆంధ్రరాష్ట్ర


రైతు సంఘమునకు మార్గగామిగా వుండి, ప్రతేయకముగా రైతు యువకులకు
ఉతాీహము ఉద్రేకము, తాయగము, కార్యతతపర్త కల్లగంచుటకు తోడపడినది.
కాంగ్రెసులో, కాంగ్రెసు సోషల్లసుాపారీా ఎటుల విపివయుతమై కాంగ్రెసు
ముంద్డుగ వేయుటకు పుర్చకొల్లపనో, అటులనే రైతు ర్క్షణ సంఘము, ఆంధ్రరాషా
రైతు సంఘానిన విపివయుత మొనర్చచనది. దీని ఆర్ంభ్ముతో, రైతు ఉద్యమములో
ఒక నూతన శకము ఆర్ంభ్మైనది. జమీందారీ రైతు సంఘము వల్లనే, ఈ రైతు
ర్క్షణసంఘము ఆంధ్రరాష్ట్ర రైతు సంఘానికి అనుబ్ంధ సంసథగా పనిచేయుచుననది
నేడు.
"ఆనాయయకాలంబు, దాపుర్చంచిందిపుడు."
అంద్ర్ము మేలుకోవాలండి !
మానాయలు, భోగాలు మనుజులంద్ర్చ కబుబ
మారాగలు వతకాల్ల రార్ండి !!
ద్క్షణ భార్త కర్షక కార్చిక(వయవసాయకూల్ల) సమేిళనము
ఆచార్యర్ంగా రైతు వుద్యమము సాగించుటకుగాను, ఆంధ్రరాష్ట్ర
రైతుసంఘము, జమీందారీ రైతుసంఘము, రైతుర్క్షణ సంఘము సాథపించిన
సంగత్మ పాఠకులకు సువిదితము. వాటి ప్రయోజనాలు కూడా ఎర్చగే వునానరు. ఈ
సంఘాలన్సన ఆంధ్రరాష్టేనికి సంబ్ంధించినవే. మనముననది మద్రాసు రాష్ట్రములో.
ఇందులో వివిధ భాష్టప్రయుకత రాష్ట్రరైతుసంఘాలు వుననవి. ప్రభ్యతిముపై వత్మతడి
తెచుచటకు వీటి అనినంటికి సమైకయత కలుగటకు రైతులకు కూల్లలకు సంఘర్షణ
కలగకుండా సామర్సయము కలుగటకు ఒక సంఘము వుండుట అవసర్మని
ఆచార్యర్ంగా తలచాడు. తతూల్లతమే ద్క్షణభార్త కర్షక కార్చిక సమేిళనము.
1935 సం. ఏప్రయల్ 28 వ తారీకున ఈ సమేిళనము ఏరాపటు ఆయినది. దీనికి
విశిదాత కాశీనాథుని నాగేశిర్రావు ప్రెశిడెంటు, ఆచార్యర్ంగా కార్యద్ర్చశ.
దీని ఆశయాలు : - కర్షక కార్చిక (వయవసాయకూల్ల) ఆర్చథక రాజకీయ అభివృదిధకై
పాటుపడుట. పంటలు అధికముగా పండించుటేగాక బ్ంజరు భూములన్సన
సాగలోనికి తెచుచట. ప్రభ్యతిమునకు రైతునకు మధయనునన జమీందారులు,
ఈనాందారులు మొద్లగ ద్ళారులంద్ర్చని తొలగించుటకు కృషి చేయుట.

123
ఆచార్య ర్ంగా

వయవసాయక ఋణానిన, రైతుల శిసుత భారానిన తగిగంచుట. కుటీర్ పర్చశ్రమలను


పోషించుట. కార్చిక కర్షకాభివృదిధకై ఎనినకలలో కాంగ్రెసుకు తోడపడుట వంటివి. ఈ
సంఘము కన్ససపు కొర్డకలను 1935లో ప్రకటించింది. (Modern Indian
peasant part3 page 66)
1935 అకోాబ్రులో ఆ ప్రణాళిక కాంగ్రెసు అధయక్షులగ రాజేంద్రప్రసాదు
నకు సమర్చపంచినది. 1935 డిశంబ్రులో రాష్ట్రమంతట దీని ఆధిరాయన రైతు ర్క్షణ
యాత్ర సాగింపబ్డెను.
1935 సెపెాంబ్రు 1 న ప్రథమ అఖిలభార్త రైతు ర్క్షణ దినోతీవం
జరుపబ్డెను.
1936 సెపెాంబ్రులో ఈనాముబిలుి రైతుర్క్షణకై శాసనసభ్లో ప్రవేశ
పెటాబ్డినపుడు రైతులకు ఆధిక లాభ్ము జరుగటకు శాసనసభ్ సభ్యయలతో
ఆంద్యళన చేసెను. 1936 అకోాబ్ర్ 6 కార్చిక, కర్షక సమేిళన ప్రణాళిక కాంగ్రెసు
అధయక్షుడు జవహార్లాల్ నెహ్రూ సమర్చపంచి కాంగ్రెసుచే ఆమోదింపచేయ
యత్మనంచింది.
ఇటుల ఆంద్యళన చేయుటే కాక మద్రాసులోని వివిధ భాష్ట ప్రయుకత రాష్ట్ర
రైతు సంఘములు ఒక సమేిళన క్రింద్ వచుచటచే ప్రభ్యతి ద్ృషిాకి అధికంగా
ఆకర్చషంపబ్డినది. దీని కన్ససపు కోర్డకలను అనుసర్చంచే ఆఖిల భార్త రైతు సంఘ
కన్ససపు కోర్డకల ప్రణాళిక ఏర్పడినది. ఈ ప్రణాళికలో, కూల్లలకు కన్ససభ్ృత్మ,
నాయయమైన ధర్లు, ఋణ నివార్ణ, జమీందారీవిధ్యనము ర్దుద, క్రమానుగతమైన
పనునలు, మొద్లగనవి కలవు. ఆవి ఆనాడు ఎంతో తీవ్రముగ తలపబ్డినవి. అవి
నేటికి కాంగ్రెసు తన ఎనినకల ప్రణాళికలో అంగీకర్చంచినది. ఆచారుయని కృషి
ఆంద్యళన 10 సంవతీరాలకి ఫల్లంచినద్ననమాట. నాడు తీవ్రమని ఆక్షేపింపబ్డిన
కార్యములే నేడు భావయములని సతిరాచర్ణీయమని కాంగ్రెసు ఆమోదించినది.
నవిిన నాపచేనే పండుతుంద్ని సామత సార్థకమైనది.
"బ్లద్ల సాద్ల జీవనము,
కర్షకావళి కరుణజీవనము.
కార్చికసంఘాల కషాజీవనము,
తనచేత్మ కుంచలో ద్నరారునటుి,

124
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

కటిక గండెలనైన కర్చగించునటుి,


ర్చియించు చిత్రకారులు కావాల్ల.
రాణించు చిత్రకారులు కావాల్ల.
భావిభార్త దేశ భాగోయద్యమునకు
కావాల్ల ; కావాల్ల : కావాల్ల నేడు." - భ్ర్దాిజ
రైతు కూల్ల సామర్సయం
రైతులు, కూల్లలు ఒకే వర్గములోని వారు. ఉభ్యులు వయవసాయం చేసి
జీవించేవారే. రైతు భూముండి వయవసాయం చేసేత, కూల్ల భూమి లేక వయవసాయం
చేసాతడు. ఉభ్యులు భూదేవి బిడెలే. రైతు కూల్లతో వయవసాయం చేసేవాడేగాని,
జమీందారువల్ల ఇతరుల శ్రమ వలి జీవించేవాడు కాడు. మిలుి యజమాని
కార్చికుల కషాములవలి లాభాలు పందునటుి రైతు పందుటలేదు. ఈ యిరువురు
ఒకే వరాగనికి చందిన ర్డండు బ్ృందాల వారు.
వయవసాయం గిటాబాటుకాని కార్ణముచేత కొంతకాలానికి రైతులు
అపుపలపాలై కాలక్రమేణా పెర్చగి భూముల కోలోపయి కూల్లలు అగచునానరు.
అసలు పూర్ిం యింత మంది కూల్లలు వుండే వారేకాదు. పాలేరుి అధికం. పాలు
+ ఏరు = పాలేరు. పాలు = పాలుకి ఏరు = వయవసాయము చేసేవాడు. నాటి
పాలేరు భాగసాిమికాని జీతగాడు కాడు. ఒకనాటి రైతులు నేడు
కూల్లలగచునానరు. వివిధకార్ణాలవలి, ఆవేవంటేబ్రిటీష్ సామ్రాజయ ఆర్చథక
విధ్యనము, జమీందారీ పద్ధత్మ, అపుపలబాధ, చేత్మపర్చశ్రమలు నశించుట జనసంఖయ
వృదిధఅగట మొద్లగనవి. సామ్రాజయ ప్రభ్యతిం పెటుాబ్డిదారీ విధ్యన వాయపితకి
ఆవకాశం యివినందున వేరే సాధనోపాయాలు లేక వీర్ంతా వయవసాయ
కూల్లలుగానే ఉండిపోతునానరు.
1921 లో 2 కోటి 20 లక్షలు కూల్లలు వుంటే, 1931 లో 3 కోటి 5
లక్షలు అయాయరు. పది సంవతీరాలలో 1 కోటి 18 లక్షలు రైతుకూల్లలు అయాయరు.
ఈ క్రమముగా నేటికి దినదినము కూల్లల సంఖయ అధికంగా పెరుగతూనే వుంది.
డెలాా ప్రాంతములో మర్చంత.
రైతులు, కూల్లలు ర్డండు వరాగలవార్ని కొంతమంది పర్పడి పోరాటం
సాగించాలని ప్రయత్మనంచారు. ఇది తిర్లో తెలుసుకొనానరు పర్పాటని. మటా

125
ఆచార్య ర్ంగా

ప్రాంతాలలో రైతుకూల్ల ఆంద్యళన పుటాడానికే వీలు లేదు. అసలు అకకడ కూల్లలతో


పని తకుకవ.
రైతులు, కూల్లలు, ఒకే ఆర్చథకవిధ్యనమువలి బాధపడుతునానరు. తమ కళు
ముందు నేటి రైతులు కూల్లలుగా మారుతునానరు, ఉభ్యులను ద్యచుకొనే ద్యపిడీ
దార్ిను తెల్లయక ఒకర్చ నొకరు వయత్మరేకులుగా భావించుకొనుట ఉభ్యులకు
నషాప్రద్మైనది. కాన ఒకే ఆర్చథక విధ్యనమునకు గర్చయైన ఇరువురు సామర్సయంతో
మల్లగిన నాడే ఉభ్యుల బాధలు తొలగతాయి. ఈ ర్హసయం ఎంత తిర్లో
గ్రహించిన అంత తిర్గా అభివృదిధపందుతారు.
ఉభ్యులు సామ్రాజయమువలి, జమీందార్ివలి వడిెవాయపారులవలి
ద్యచుకోబ్డుతునానరు. ఉభ్యుల కషానష్టాలు మిశ్రమములు, కూల్లలను
రైతుద్యచుకుంటునానర్ని కొంతమంది వార్చని ర్డచచగొడుతునానరు. రైతులు, చాకళ్లు
మంగళ్లు, పనిచేసినందుకు ప్రత్మఫలము ఇసుతననటుిగానే కూల్లలకు ఇసుతనానరు.
అందులో ద్యపిడి వుంటే యిందులోను ద్యపిడి వుంది. రైతాంగం సింత పనిలేని,
రోజులలో, గ్రామాలలోను, పటాణాలలోను కూల్ల చేసుక బ్రతుకుతుననటేి
వయవసాయ కూల్లలు, రైతులకు అవసర్మైన సమయాలోి కూల్లచేసుతనానరు
ఇందులో ద్యపిడి యేమి లేదు.
రైతులు, కూల్లలు పర్సపర్ విరుద్ధమైన వరాగలుకావు. ఒకే రైతు వర్గము కొనిన
కార్ణాలవలి ర్డండు బ్ృందాలైనవని ఆచార్య ర్ంగా అభిప్రాయం. కనుక ఈ ర్డండు
బ్ృందాలు తమలో తమకు కల్లగే భేదాలు సామర్సయ పద్ధతులపై తొలగించుకొంటూ
ఒకే వర్గముగా వర్గచైతనయము ఐకమతయము పంది చేయాలని ఆయన సంకలపం.
1933లోనే రైతు సంఘ సభ్యయలంద్రు రైతుకూల్ల సామర్సాయనికై కృషిచేసెద్మని
ప్రత్మజా చేయాలనానడు. ఆ సిదాధంతాల ననుసర్చంచే 1935 ద్క్షణదేశ కార్చిక, కర్షక
సమేిళన సాథపించను.
రైతు కూల్ల సామర్సయం కూల్లలను కషానష్టాలకు గర్చచేసే పద్ధత్మ కాదు.
ఎలానంటే ఆయన ఆదిలోనే ధ్యనాయలకు కన్సస ధర్లు, కూల్లలకు కన్ససపు జీత
భ్తాయలు, ఆ పర్సపర్ంగా ఆధ్యర్పడి యుండాలనే సిదాధంతానిన ప్రకటించాడు.
ఆనాటి ప్రకటన నేటికి కాంగ్రెసు అంగీకర్చంచి, ఎనినక ప్రణాళికలో చేర్చచన సంగత్మ
యెలిర్డర్చగినదే.

126
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

1923లో వయవసాయకూల్ల సభ్ జర్చపి వయవసాయకూల్లలకు


బ్ంజరుభూములు సంపాదించాలనే సంకలపముతో ఆచార్య ర్ంగా సంఘములను
సాథపించాలని సంకల్లపంచాడు. 1925 లో కులసభ్లయందుండే మోజుతో
పార్చశ్రమికులు ఆయన మాట అంగీకర్చంచనటులనే వయవసాయకూల్లలు ఆయన
మాట అంగీకర్చంచలేదు. ఉననవ లకీినారాయణ ( శార్దానికేతన్ – గంటూరు
సాథపకులు. మాలపల్లి నవలా ర్చయిత.) మొద్లగ పెద్దలు ప్రసుతతము రైతు
సంఘాలు సాథపించి పనిచేసేత బాగా వుంటుంద్ని చపాపరు. ఆ కార్ణాలచేత ఆయన
అపపటోి ఆ కార్యం విర్మించినా వార్చ బాగోగలు ఆయన గమనిస్తతనే వునానడు.
1926 లో రాయలు కమీషను యెదుట కూల్లల ర్క్షణకు జర్గవలసిన పనులు
ప్రకటించాడు,
1923-30 మధయకాలం కృషి ఫల్లతంగా 1931 లో "ద్క్షణ భార్త
కార్చికులు" అనే పుసతకం ప్రకటించి కిసాన్ మజుదూరుపారీా ఆవశయకతను
ప్రకటించాడు. రైతుకూల్లలు పార్ిమంటరీ కార్యక్రమానిన విపివ కార్యక్రమానిన గూడ
తమ కోర్డకలు సాధించుకోవట్లనికి అవలంబించాలని హెచచర్చంచాడు.
1933-35 మధయ వయవసాయకూల్లల కన్సస కోర్డకల ప్రణాళిక తయారుచేసి
ఆ ప్రణాళిక అంగీకర్చంచి వాటి సాధనకై కృషి చేయాలని హర్చజన సంఘాలతో
సహకార్ము చేశాడు.
1933-35 మధయ చాలామంది హర్చజన నాయకులకు కూడ ఈ కన్సస
కోర్డకల ప్రణాళిక అంద్జేయబ్డెది.
1935 లో ద్క్షణభార్త కార్చిక, కర్షక సమేిళన నెలకొల్లప, రైతుకూల్లలు
తమ నాయయమైన కన్ససపు కోర్డకలు ఒకర్చనొకరు అర్థము చేసికొనుటకును, కలసి
మలసి పని చేయుటకు వీలైనంత వర్కు అంగీకృత కార్యక్రమము ఏరాపటు చేయ
ప్రయతానలు జర్చపాడు. దానిని కాంగ్రెసు ప్రభ్యతాిలకు కాంగ్రెసు లేబ్రు కమిటీలకు
1937 లో ఆంద్చేశారు. 1938 లో ఆంధ్రరాష్ట్ర రైతుసంఘము ఆ ప్రణాళికను
అంగీకర్చంచింది.తరువాత వయవసాయ కూల్లలతో సమిలు అనంతర్ము అది సరైన
పద్ధత్మ కాద్ని గ్రహించిన కమూయనిషుాలతో నిండియుండిన కాంగ్రెసు సోషల్లసుా పారీా
అంగీకర్చంచింది.

127
ఆచార్య ర్ంగా

వయవసాయకూల్లల వేతనాలు పనిచేయు కాలము మొద్లగ కారాయలు


సమిల దాిరా కాక సామర్సయం దాిరానే ఏరాపటు చేసికోవాలని విపిప
చపపనకకర్లేదు.
ఆచార్య ర్ంగా రైతుకూల్ల సామర్సాయనికై సలహాలు ఇచుచటే కాక, ఆయన
తన చేత్మక్రింద్ పనిచేయువార్చ నెటుి ఆద్ర్చంచునో కనుగొనిన కడు ఆశచర్యమేసుతంది.
అనినటి కంటె తేల్లక ఇతరులకు సలహా చపుపట. అనినటికంటే కషాం తాను
ఆచర్చంచటం. ఆచార్య ర్ంగా చపిపనటుి చేసేవాడేకాక , చేసెడిదే చపెపడివాడని ఈ
క్రింది సంగతుల వలి మనకు విదితం కాగలదు.
ఆయన తాత, తండ్రుల నుండి గొఱ్ఱాలమంద్ కాచిన గొలివీర్ననను,
తమపని మానుకొని వళిిన అనంతర్ము, వార్ననద్ముిలు ముగగరు, భార్తీ ర్ంగా,
ఆయన వునన ప్రదేశానికి వళిి ఆయన క్షేమమార్సి నూతనవస్త్రము ల్లచిచ వచాచర్ంటే
వేరే వాయఖ్యయనమందుకు
చిత్రగపతలో 15-6-1935 వీరుడైన మా వీర్నన- అనే శీర్చషకతో
వ్రాసిన వాయసమునుండి కొనిన వాకాయలు వుద్హర్చంచి, వార్చ హృద్యపు ప్రేమను
పాఠక ప్రపంచానికి పంచుతూ.
"చికికనాడు, ముసల్లతనం పైన పడుతుననది. మా తముిడు తెచిచన ధోవత్మ,
వుతతరీయం, మా బ్లవంతంమీద్ పైన వేసుకొని తనున పెళిుకొడుకును చేశాడు. ఈ
చిననపిలిలని సిగగపడుతునన, మా వీర్నన వీరుడే నిజంగా 80 ఏండికు పైగా మా
నిడుబ్రోలులో మావొకక కుటుంబ్ములోనే జీతము చేశాడు.
"ఈ బ్లద్వాళ్లు యీ దర్గార్చ పాలేళ్లి, యినానళునుండి మాకు
సామానుయలుగా కనపడాెర్ండి, ఎంత అద్ృషావంతులండి, ఎంద్ర్చకో దర్కని మీరు,
వీళు ప్రేమపాశాలోి బ్ంధింపబ్డాెరే" అనానరు పెద్ పవని నాయుడుగా ర్చకరు.
"వీర్ననని కలుసుకోవడం, అరుదుగా కల్లసి ప్రయాణము చేసే మా
ముగగర్ననద్ముిల అద్ృషాం కాద్ండి" అనానడు. ఆ నాయుడు గార్చతో
ఆచార్యర్ంగా, అటిాది ఆచార్యర్ంగా ఆద్ర్ణ, అభిమానము, ప్రేమ.

"భూమి గలద్ంచు రైతులు పంగలేదు


కూల్ల కలద్ంచు పనివాడు కులుక లేదు

128
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఒండొరులు పందు ఫలమది యొకటె తుద్కు


జీవముల కాకటి చిచుచబాధ."(యడిపల్లి దానయయచౌద్ర్చ)
"రైతుకూల్ల లేకమైతే కూటికే కరువేమిరా
కూల్లరైతులలోన బ్లమీ కాలమందున నుండెరా
కూల్లరైతులమైన మనకు కులముల్లందుకు తెలుపరా
రైతుకూల్లలై న మనము కలసియుంద్ము సోద్రా
అనాన-రైతులేకము కావల్లరా
అనాన-కూల్లలేకము కావల్లరా ," లోకనాథం.
కాంగ్రెసులో రైతు సేవ
ఆచార్యర్ంగా 1923లో కాంగ్రెసులో చేరాడు. ఆ సంవతీర్మే అఖిలభార్త
కాంగ్రెసు సంఘ సభ్యయడుగా కూడా అయాయడు. 1926లో కాంగ్రెసు ఆర్చథక ప్రణాళిక
తృపితకర్ముగా లేద్ని రాజీనామా యిచాచడు. కాని ఏ పారీాలోను చేర్లేదు. త్మర్చగి
ఆయన 1931 లో కాంగ్రెసులో చేరాడు. నాటినుండి నేటివర్కు అఖిలభార్త
కాంగ్రెసు సభ్యయడుగాసేవచేయుచునానడు. నేడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధయక్షుడు
కూడా అయాయడు.
1931 సెపెాంబ్రులో బంబాయిలోని అఖిలభార్త కాంగ్రెసు సంఘములో
పండిత జహిర్లాలుతో కల్లసి పౌర్సతిహకుకలను విశాలపర్చుటకు
ప్రయత్మనంచాడు. (అవి కరాచి కాంగ్రెసులో తీరాినింపబ్డినవి.)
1933 నుండి రైతాంగము తమ వర్గసంసథలు పెటుాకొనుటకు కాంగ్రెసు
ఆంగీకర్చంచగలందులకు రైతుక్షేమర్క్షణకు అనుగణయముగా కాంగ్రెసు ఆర్చథక
విధ్యనము మార్చగలందులకు ఆయన అధిక కృషి చేయసాగాడు. ఫైజుపూరు
కాంగ్రెసు వాయవసాయక ప్రణాళికలో, మారుటోర్చయం చేరుచనటుి ప్రయత్మనంచాడు.
తదుపర్చ కాంగ్రెసు మంత్రి వరాగలు యీ మారుటోర్చయం పెటిా తరువాత వయవసాయ
ఋణ పర్చష్టకర్ముగా మారాచరు. దీనివలి రైతాంగానికి కొంత సాయం చేకూర్చంది.
కాంగ్రెసులో కొంద్ర్చ పెద్దలకు రైతుసంఘసాథపన యిషాం లేదు. నూటికి 80
మంది వునన రైతాంగానికి కాంగ్రెసు సంసథ వుపయోగపడక పోతే ఎవర్చకి
వుపయోగపడుతుంద్ని వార్చ వాద్న. కాంగ్రెసు రైతు సంసథ అని వార్చ విశాిసము.
యం.యన్. రాయ్. కూడా రైతు సంఘ నిరాిణానికి వయత్మరేకే. కాని యీ వాద్నలో

129
ఆచార్య ర్ంగా

పసలేదు. కాంగ్రెసు అఖిల భార్త జ్ఞతీయ సంసథ. అందు వివిధ వరాగలు


వుండవచుచ. భార్తీయుల సర్ితోముఖ్యభివృదిధకై పాటుపడు సంసథ అయినను అది
ముఖయముగా రాజకీయసంసథ. దాని ప్రధ్యనోదేదశయం రాజకీయ సాితంత్రయ
సముపార్ానము. రైతుసంసథ వర్గసంసథ, దీని ప్రయోజనము ఆర్చధకము. అందులోని
సభ్యయలు అధిక సంఖ్యయకులు రైతులైనంతమాత్రాన అది రైతు సంసథ కాజ్ఞలదు.
అటులైనచో కాంగ్రెసులో అధిక సంఖ్యయకులు హిందువులుగాన అది హిందూసంసథ
ఆనుటకు అవకాశము వుననది. కాని కాంగ్రెసు ఎపపటికి అటుల కాజ్ఞలదు.
ఇంతేకాదు. యీ బ్రిటిషు ప్రభ్యతోిద్యయగలు నూటికి 90 మంది భార్తీయులు
అయినంత మాత్రాన యీ ప్రభ్యతిం జ్ఞతీయ ప్రభ్యతి మనవచుచనా? కాద్ని
ఆంద్ర్కు తెలుసును. ఆలాగే కాంగ్రెసు రైతుసంసథ కాజ్ఞలదు, ఒక సంసథ
ఆశయాలు వుదేదశాయలను బ్టిా ఆసంసథను పోలుచకోవాల్లగాని సంఖ్యయగణమునుబ్టిా
కాదు.
దీనినే జహిర్లాలు నెహ్రూ యిటి వివర్చంచాడు. "కాంగ్రెసు ముఖయముగా
రాజకీయ సంసథ" తర్గత్మ విచక్షణ లేక భార్తజ్ఞత్మయొకక సాితంత్రం కోరేది.
కార్చిక, కర్షకుల సంసథలు ప్రతేయకముగా కార్చికులకో, కర్షకులకో, ఏర్పడేవి. ఆయా
ప్రతేయక తర్గతుల అభివృదిధనే కోరును. కాంగ్రెసు ఆద్ర్శం రాజకీయం. కార్చిక,
కర్షకసంఘాల ఆశయం ఆర్చధకం. కాంగ్రెసు జ్ఞతీయ సంసథ. అది సర్ికాలములందు
ప్రతేయకంగా కార్చికులయొకకగాని, కర్షకులయొకక గాని ద్ృకపధం చూపజ్ఞలదు.
ఆది ట్రేడుయూనియన్ వల్ల గాని, కిసానుసభ్ వల్ల గాని పనిచేయజ్ఞలదు.
"ప్రజ్ఞమిత్ర 11-7-1937"
భార్తదేశములో కార్చిక, కర్షక సంఘాలు నిరాిణం చేయుట ఆవసర్మని
పంజ్ఞబు కేసర్చ లాలాలజపత్మరాయి(ర్ంగా గార్చ రాజకీయ పాఠశాలలకు స్తూర్చత
ప్రదాత) గాంధిమహాతుినకు 1920 ప్రాంతముననే తెల్లయజేసెను. మహాతుిడు
గాని, తదితరులు గాని వాటియొకక ఆవశయకత ఆనాడు గ్రహించలేదు.
అఖిల భార్త కిసాన్ సభ్
ఆచార్యర్ంగా ఆంధ్రావనిలోను, ద్క్షణదేశములోను
రైతుసంఘ నిరాిణముతో తృపితపడలేదు. ఇచట రైతు సంఘాలు
బ్లపడిన తరువాత ఆయనలో అనుభ్వము అధికమైన పిమిట,

130
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

భార్త దేశమంతటకు ఒక రైతుసంఘం నిరాిణము చేయ సంకల్లపంచను. 1935


లో అఖిల భార్త కర్షక సభా నిరాిణావశయతను గూర్చచ పత్రికలలో వాయసములు
వ్రాసెను.
1931 లో ఆల్ ఇండియా కిసాన్ కానూర్డనుీ కరాచిలో జర్చగింది. కాని,
మద్రాసు రాజధ్యని రైతు సంఘాలవారు, సింధు, పంజ్ఞబు జమీందారీ రైతులే హాజ
ర్యాయరు. భార్తదేశమంద్ల్ల రైతు ప్రత్మనిధులందు రాకపోవుటచే కేంద్రసంఘమేది
యేర్పడ లేదు. 1935కు పూర్ిమే, వివిధ ప్రాంతాలలో రైతు సంఘాలు ఏర్పడి
పనిచేయు చుననవి. ఆంధ్ర రాష్ట్రములో ఆచార్యర్ంగా వల్లనే యు. పి. లో మోహన్
లాల్ గౌతమ, ఆచార్య నరేంద్ర దేవులు, బ్లహారులో సహజ్ఞనంద్ సర్సిత్మ,
యదునంద్న శర్ిలు, బెంగాలులో బ్ంకిం ముఖరీా, ఒర్చసాీలో నవకృషాచౌద్ర్చ,
మాలతీదేవి, గజరాతులో ఇందులాల్ యాజిాక్, పంజ్ఞబులో సంతోష సింగ,
కర్మ్ సింగ (కీర్చతకిసాన్ సంఘాలు) ఇలా ఆయారాష్టేలలో రైతు వుద్యమ వాయపితకి
కృషి చేస్తత వచాచరు. కాని ఆచార్య ర్ంగాకు మినహా తదితరులకు అఖిలభార్త
కిసాన్ సభా నిరాిణ ఆలోచన కలుగలేదు.
ఆచార్యర్ంగా ప్రచార్ము వలన 1935అకోాబ్రు 17 తారీఖున అఖిలభార్త
రైతు సేవకుల సభ్ మద్రాసులో ఆయన అధయక్షత క్రింద్ జర్చగినది. శ్రీమత్మ
కమలాదేవి ( శ్రీమత్మ కమలాదేవి చటోపాథాయయ) యీ సభ్ను ఆర్ంభ్ంచేసింది.
ఈ సభ్కు బెంగాలు, ఒర్చసాీ, ఆంధ్ర, కరానటక, మహారాష్ట్ర, మలబారు మొద్లగ
రాష్టేలనుంచి అధికంగా వచాచరు. కాని అపపటికే బ్లయుతంగా యునన బ్లహారు
రైతు సేవకులు దీనిలో పాల్గగనక పోవుటయేకాక. సాథనిక సంఘాలు యింకా
అభివృదిధ చంద్లేదుకాన, కేంద్ర సంఘము అపపడే అవసర్ము లేద్ని
తెల్లయజేశారు. అయినపపటికి యీ సభ్లో ఒక ఆర్గనైజింగకమిటీ యేర్పడినది.
దీనికి అధయక్షుడు ఆచార్యర్ంగాయే. దీనివలి యితర్ ప్రాంతాల రైతు సంఘాల
ప్రముఖులతో పర్చచయము పందుట, లేని ప్రాంతాలోి రైతు సంఘాలు
సాథపించుటకు యతానలు జర్చగినవి. ఈ సభా విజయమునకు తోడపడిన
ప్రముఖులలో నేటి కేంద్ర శాసన సభా సభ్యయడగ నాయపత్మ నారాయణమూర్చతగారు
పేర్చకనద్గినవాడు.

131
ఆచార్య ర్ంగా

ఆచార్యర్ంగా ఒర్చసాీ, బెంగాలు, పంజ్ఞబు, సంయుకత రాష్టేలలో


సంచార్ము చేసి అఖిల భార్త రైతుసంఘావశయకతను తెల్లయ జేశాడు. ఆ
సమయములోనే ఇందూలాల్ యాజిాకుక ఇంగిండు నుండి వచచను. ఆయన కూడా
అఖిలభార్త రైతు సభా ఆవశయకతను గూర్చచ పత్రికలలో ప్రచార్ము చేశాడు.
మోహన్ లాల్ గౌతమ, సాయముతో 1935 డిశంబ్రు 15 తారీఖున
మీర్ట్ లో రైతు ప్రత్మనిధుల సభ్ జర్చపి, అఖిలభార్త రైతు సభావశయకతను
తెల్లయజేశాడు. ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెసు లకోనలో 1936 ఏప్రయల్ లో
జరుపుటకు ఆ సభ్లో నిర్ాయింపబ్డినది. ఆచార్య ర్ంగా, జయప్రకాశ్,
గౌతములను ఆర్గనైజింగ కమిటీగా ఏరాపటు ఆపపడే చేయబ్డినది.
ఆ విధముగానే ఏప్రయల్ 11 తారీఖున సహజ్ఞనంద్ సర్సిత్మ అధయక్షత
క్రింద్ ప్రథమ కిసాను కాంగ్రెసు జర్చగింది. ఆందులో అఖిల భార్త కిసాను సంఘం
కూడ ఏరాపటు చేయబ్డినది. ఆచార్యర్ంగా, మోహన్ లాల్ గౌతమ, సహజ్ఞనంద్
సర్సితులు జ్ఞయింటు సెక్రటరీలుగా ఎంపిక చేయబ్డాెరు, ఇందులాల్ యాజిాక్
మొద్లగ వారు అఖిలభార్త కిసాను కాంగ్రెసు నిరాిణములో ఆచార్య ర్ంగాకు
సాయపడెవార్చలో ముఖుయలు.
అధయక్షోపనాయసము
26-12-1936 ఫెయిజపూరులో దిితీయ కిసాను కాంగ్రెసు జర్చగినది. ఆ
సభ్కు వివిధ ప్రముఖుల నామములు స్తచింపబ్డెను. ఆచారుయడే
అధికసంఖ్యయకులచే ఎనునకోబ్డెను. ప్రథమ యెనినక అధయక్షసాథన మలంకర్చంచు
గౌర్వము ఆచారుయనకే ద్కికనది. అధయక్షపీఠము నుండి ఆచారుయడు చేసిన
ఉద్యబధము చిర్సిర్ణీయము. అందుండి కొనిన భాగాలు.
"పవిత్రమైన ఈ మహారాష్ట్రదేశములో అఖిలభార్త కర్షక దిితీయ
మహాసభ్కు అగ్రాసనాధిపతయం వహించడంవలి నా జనిమున కొకక
ప్రధ్యనమగ ప్రాముఖయత కల్లగినద్ని నానమికం. మనము మునుిందు
యెదుర్చకనవలసిన కష్టాలనుగూర్చచ నేను యోచించునపుపడెలి ఈ మహారాష్ట్ర
కర్షక మహాగణమంతా పూర్ి మొకపపడు రాష్ట్రప్రభ్యతిముతో పోరాడి డకకన్
అగ్రికలచర్చసుా ఆకుాను సాధించి ,సంపాదించు కొనన వీర్చర్చత్ర జ్ఞాపకము
వసుతంది. నేడు మహారాష్ట్రదేశము ఈ చర్చత్రతో తులయమైన గణయతను

132
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

రైతుయాత్రా ప్రార్ంభ్ం వలి సంపాదించినందుకు దానిని అభినందిసుతనానను.


ఇటువంటి యాత్రల వలి అఖిలభార్త మహాసభ్కు జనసామానయ
సమూహంతో ప్రతయక్ష సంపర్కం, దానివలి క్రతతబ్లం అధికార్ం కల్లగినవి.
ఇటిా దీర్ా యాత్రలతో పల్లిటూళు వాళింద్ర్చకీ ఒక క్రతత ఉలుకు, ఉతాీహం,
కారాయసకిత దీక్ష సంఘనిరాిణాసకిత కలుగచుననవి.
ఇపపటికి ఒక సంవతీర్ం ఆరుమాసముల క్రింద్ట అఖిల భార్త కర్షక
సంసథ యొకటి ఉండవల్లనని మనలో కొంద్ర్ మనుకొంటిమి. కాని నేడది
సిథర్సిరూపము దాలచడమే కాకుండా, మనదేశంలో, మనదేశపు
రాజకీయాలలో అగ్రసాథనం కూడా వహిసుతద్ంటే మనము చాలా గర్చించాల్ల.
నిజమైన రాజకీయ ద్ృకృధము కలవాళుంద్రూ, అఖిలభార్త జ్ఞతీయ
మహాసభ్ తరువాత మనదేశపు రాజకీయ సంసథలలో ల్లకికంప ద్గినసంసథ
మనమహాసభ్యేయని భావించుచునానరు. ఈ విధంగా మన కర్షకోద్యమానికే
ఒక అపూర్ిమైన తేజసుీ వచిచంది”.
జమీందారీపద్ధత్మ రైతులనుండి సాల్లనా 5 కోటి రూపాయల పనునను
దిగమ్రంగచుననది. ఈ పద్ధత్మలో చేవయూలేదు, భార్మా అధికము, క్రౌర్యమా
అసహయము. పనునల చికుకలా దుర్భర్ము. కొనిన లక్షలు న్సత్మలేని నిరాియపార్
జమీందారు ల్లసముితో పుల్లయుచునానరు. ఈ జమీందారుల యొకకయు. వీర్చ
తాబ్బదారుల బాధలు మన రైతులు భ్ర్చంచలేకునానరు. మన రైతులలో మూడోవంతు
ఇటిా పీడలు పడుచునానరు. కనుక వానిని తపిపంచుటకైనను మనమీ పద్ధత్మని
నిరూిలనము చేయవల్లను. మన జనసామానయమును ఈ ద్యపిడిబాధ లేకుండా
ర్క్షదాదమను సంకలపము మనకే మాత్రమైనా ఉండేలాగంటే, వార్చ కన్ససకోర్డకలలో
దేనినైనా తీర్చవల్లనను తలంపు వుంటే మనము తొల్ల మటుాగా భావించి జమీందారీ
పద్ధత్మ కుదాిసనము చపపవల్లను. మన జ్ఞతీయ ద్రవయ ఆదాయములను ప్రైవేటు
పెటుాబ్డిదారులగ పార్చశ్రమికుల చేతులలో మన ప్రభ్యతిమువారు ఉంచుచు
వచిచర్చ. ఇటిా న్సత్మ రైతుజనాలకు మహాప్రత్మకూలమైనది. దీనివలన యెవరో
కొంచము మంది వయకుతలు మాత్రమే బాగపడిర్చ. వయవసాయదారులు ర్డండు
విధములుగా చడిపోయిర్చ. ముడి పదార్ధములు పండించినందువలి వారే
నషాపోయిర్చ. తయారైన వసుతవులను కొనుకొకనికూడా వారే చడిపోయిర్చ. ఇక

133
ఆచార్య ర్ంగా

ముందు పర్చశ్రమాభివృదిధ యెలియును, ప్రభ్యతిమువార్చచే సియముగ


జరుపబ్డవల్లను. అయితే చిననచినన పర్చశ్రమలను అవి బాగా పెద్దవయేయదాక,
ప్రైవేటు వయకుతలే ప్రభ్యతి అధికార్ం క్రింద్ చేసిన యెడల నషాం లేదు.
కర్షక కార్చికుల్లరువురు కలసి తమ పర్సపర్ లాభ్ముకొర్కు చేసుకోవలసిన
పనులనేకముఉననవి. ముందు ముందు వారు సాధించుకోవలసినది నిరుద్యయగానిన
తొలగించి ర్డకకలాడించుకొనుట, వీరువురును కలసి నిర్ంతర్ముగా పనిచేసినపపడే
వీర్చ ఆశయము ఫల్లంచును. కనుక కర్ికుల్లలిరును పనివార్చని తమ సంఘములలో
చేరుచకొని, వార్చని ఉననతసిథత్మకి తెచిచ, వార్చ హృద్యముల నాకర్చషంచి వార్చకి
వలయు సహాయము నెలి ఒనర్చంతుర్ని ఆశించుచునానను.
రైతులలోని కొనిన దురాచార్ములను తెల్లపి వానినుండి వార్చని మర్ల్లంప
బూననేని నాకర్తవయమును నేను నెర్వేర్చచనటుి కాదు. అంతఃకలహములు.
ఆననద్ముిల పోట్లిటలు, కోరుాద్ండుగలు, ర్కతపాతములు ఇవనినయు మన
రైతులను పీడించుచుననవి. బాలయవివాహములు, ఘోష్ట పద్దత్మ, నిర్బంధ
వైధవయమూ, పడుపు వృతుతలు, అంతులేని సంతానము, అధిక జనాభా ఈ
మొద్లగ దురాచార్ముల వలి మన రైతులు సాంఘికముగా, ఆర్చధకముగా కూడా
అడుగ పటిాపోయినారు. పాత మతాచార్ములకు దాసయము, నిరీావ దేవాలయ
మసీదులలోను, నిరుతాీహ పురోహిత వర్గములలోను విశాిసము పాపకర్మయిన
అసపృశయతలో నమికము, పై జ్ఞతులు తర్గతులు దైవ సృషిాతములను తలంపు
మనల నెపపడును మరీ మరీ క్రిందికి త్రొకుకచుననవి. మన ఈ క్షుద్ర విశాిసములు
నాధ్యర్ము చేసుకొని, ఇతరులు మనలను ద్యచుకొనుచునానరు. ఈ దురాచార్ముల
నెలి రూపుమాపుమని నేను రైతుల నెలిర్చని ప్రార్చథంచుచునానను.
మహాతాిగాంధి సియం సహాయము
మహాతాిగాంధీకి నేను మీ యెదుట నా విధేయతా ప్రణామమునాచర్చంప
గోరుచునానను. ఈ శతాబ్దమున కెలి ఆయనే ప్రథమ కర్షక రాజకీయ వాది. అనేక
రైతుసమసయలలో మనమాయనతో ఏకీభ్వింపని మాట నిజమే. ఇంతమాత్రమున
మనమాయనను మనసోద్రుడుగా భావించక విడువలేము. ప్రభ్యతిము మీద్గాని,
ఆఖరునకు కాంగ్రెసు మీద్గాని ఆధ్యర్పడక, సియం సహాయపరులము కావల్లనని
ఆయన మనకు బోధించి నేర్చపనాడు.

134
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

135
ఆచార్య ర్ంగా

ఆయన ఖద్దరు, గ్రామోద్ధర్ణ సంఘము, మలేర్చయా ప్రత్మఘటన


ప్రయతనము సర్ిమును ఆయనకు రైతు యందుగల ఆసకితని మనకు
ఋజువుపర్చును. ఇదివర్కు కర్షకులనుగూర్చచ మాటలాడిన మన
నాయకులంద్రూ, తమ నగరానుభ్వములు, పాశాచతయ నగరానుభ్వములు ఆ
నగర్ పర్చభాషలో మాటలాడినవారే. జ్ఞతీయ సేవకులను, కాంగ్రెసును కూడా ఈ
నగర్ముల నుండి గ్రామములకు నడిపించినది ఈమహాతాిగాంధీ. ఆయన
గ్రామమును తన వాససథలముగా మారుచ కొనినందున రైతుసోద్రుల కంద్ర్కును
ఒకే నూతన ఉదాహర్ణమును చూపుచునానడు. గ్రామములో నివసించుటకు, గ్రామ
జీవనము సౌఖయ వంతముగ చేయుటకు, గ్రామ బాధలను తగిగంచుటకు ఆయన వల్ల
ప్రజలకొర్కై బాధపడుటకు తాయగము చేయుటకు, ఆయన వల్ల తీవ్రమైన
ఆలోచనలు చేసి ఘోర్మైన సాహసములోనికి దిగటకు, ఆయనకు ప్రేమపాత్రులైన
రైతులలో సేిచాఛభావములు రేకెత్మతంచుటకు మనము ఆయననే ఉదాహర్ణముగా
తీసికొనవల్లను.
మహాతాిగాంధి ఈ మధయనే గజరాతు దేశపు ర్చయితలు,
పాత్రికేయులకును, కవులకును ఒక ఆమూలయమైన సలహా యిచిచనాడు. వార్డలిరును
రైతులమధయ జీవించి, వార్చ భావములలోనికి ప్రవేశించి, వార్చ వాంఛలు,
ఆశయములను గర్చతంచి, వార్చ జీవితములను గూర్చచయు, వార్చ సిథత్మగతులను
గూర్చచయు, వార్చ సజీవమైన పర్చభాషలో వాయసములు వ్రాసి కీర్తనలు
పాడుచుండుమనియు సలహా యిచిచనాడు. మన గ్రామము లకు కొతతసృషిాని
మనము ప్రసాదించవల్లను. మనలోని విదాయధికులును బుదిధమంతులును మాత్రమే
ఇటిా కృతయముల నొనర్చంచగలరు. మన సేవకులు, గాయకులు, కవులు
వ్రాయసకాండ్రు వార్చ కలములనెత్మత దివయమైన భార్ములను ల్లఖించి పాడి మనకు
నూతనోతేతజమును కల్లగించి కార్యశూరులను వీరులునుగా నొనర్చంపవల్లనని
విననవించు చునానను. వారు మనకీ రీత్మని సేవ చేసినచో వార్చకి హిందూ దేశములో
మహాతాిగాంధీతో సమానమైన, ఆంధ్రరాష్ట్రములో ఉననవ లకీినారాయణ గార్చతో
సమానమైన, ర్ష్టయదేశములో ట్లల్సాాయి, గోరీకలతో సమానమైన ఉననతసాథనము
లభించునని నేను నమిగలను.

136
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

నేను కర్షక పుత్రుడను. నా నాళములో కర్షక ర్కతము పంగి పర్లాడు


చుననది. అనేక తర్ముల కర్షక కుటుంబ్ముల ర్కతము, సాహితయము, పరాక్రమము,
భూమాతృదేవతా విధేయత, నాలో మూరీతభ్వించి యుననవి. నేను మీలో ఒకకడనై
రాణించుచుననందుకు వచింపరాని ఆనంద్మందు తేలుచునానను.
ఈసంగతులనినయు ఉతేతజకర్మైన ఈ కిసాను కాంగ్రెసులో మీ సమక్షమున
చాటుటకు నేను గర్చించు చునానను. మనము అనత్మకాలములో ప్రభ్యతిమును
వశీకర్ణము చేసికొనుటకై సమావేశము కాగలము. కర్షక కార్చిక రాజయసాథపనము
చేయగలము. ఆ రాజయము దాిరా జనసామానయ క్షేమమును మనము
వృదిధపర్చగలము. అటిా దినము ఆత్మవేగముగ భ్ర్త ఖండమున నుద్యమగగాక.
“ఊర్కుంట్లవేల ఓ రైతురాజ్ఞ ఎలుగెత్మత న్స గోడు నెర్చగింపలేవా”.

అడవుల సంర్క్షణలో ఆచారుయని అఖండ కృషి


బ్రిటీషువారు రాకపూర్ిము, అడవులనిన ప్రజల హకుకభ్యకతములోనే
వుండెను. వారు వచిచన తరాితనే అనేక శాసనాలుచేసి ప్రజల హకుకలు
నషాపరుచుటే కాక, వయవసాయమునకు తీర్ని నషామును కలుగజేసిర్చ. ఈ
శాసనాలవలి కల్లగిన ఆంద్యళన, అంద్ర్చకి తెల్లయనే తెల్లయదు. భూమిశిసుత ఉపుప
పనునవల్ల భ్ర్చంపరాని బాధలుగా ఉననటుి భావింతురేకాని యీ శాసనాలు రైతుల
ఉనికికి భ్ంగము కల్లగించను. 1891 సం. లో ఒక కలం గీటుతో భార్తీయ
సాంఘిక జీవితంలో వచిచన మారుప యెర్చగినవారు యెంద్రునానరు?“ఒక
కలంగీటుతో ప్రభ్యతింవారు రైతులకు అనాదిసిద్ధంగా వసుతనన సమిషిా హకుకలను
నిరూిలన చేయగల్లగారు, అపపటినుండియే గ్రామసుథల సాంఘిక జీవనంలో
అపూర్ి పర్చవర్తనం కల్లగినది.
బ్రిటీష్ ప్రభ్యతింపైన రైతులకు విరోధం కలుగటకు ఈ చట్లాలు తకికన
అనినటికంటె ఎకుకవ బాగా వుపయోగపడెవి”. అని డాకారు అన్సబిసెంటమి అనన
మాటలు బింకంతో అననవి కావు. అవి అనిన అక్షరాలా సతయములే. ప్రకృత్మమాత
అనుగ్రహించిన ప్రసాద్మైనను గ్రహించుటకు రైతు నోచుకొనలేదు, ఈ చలిని
బ్రిటిషు ప్రభ్యతి కట్లక్షవీక్షణాలవలి "మాకు కావలసిననిన పశువులుండేవి.

137
ఆచార్య ర్ంగా

కావలసిననిన బ్లళ్లుండేవి. పశువుల ఆరోగయం కాపాడట్లనికి కావలసినంత ఉపుప


వుండేది : ఇపుపడు మా పచిచకబ్లళ్లు, అటవీశాఖ వార్చ హసతగతమైనవి. మా
పశువులకు బ్లళువేట నేడు, ఆకల్లతో మాపశువు ల్లకకడికైనను మేయపోతే
బ్ందెలదడోి పెటాబ్డును. చచిచనటుా మేము జర్చమానాలు యిచుచకోవలసినదే. మా
పశువుల చావిళుకు, నాగళుకు తదితర్ వయవసాయ పనిముటికు కావలసిన సామగ్రి
మాకుననది. సెలవు లేకుండ దానిని అంటుకుంటే కషానష్టాలకు గర్చకావలసి
వచుచను అని అనిబిసెంట్ అమి "How India wrought for freedom" అని
తాను వ్రాసిన కాంగ్రెసు చర్చత్రలో రైతుల కషానష్టాలు కళుకు కటిానటుి చిత్రించింది.
ప్రభ్యతిం వారు యీ అటవీ శాసనం చేసిన సంవతీర్ముననే ఒకక ఉతతర్ఆరాకట్
జిలాిలో తొమిిది నెలలలో మూడు లక్షల పశువులు మృత్మనొందినవంటే యీ
శాసనాలవలి పశునషా మంతగల్లగింద్య యిక మీరే వూహించుకొండి. మన
కాంగ్రెసు యీ శాసనాలనుండి రైతులను కాపాడుటకు ఎనోన తీరాినాలను చేసింది.
ఈ అటవీశాఖవార్చ వయవహార్ం ఎంతో అధ్యిననంగా వుననది. ఈ
డిపారుామంటువలి అడవులు నశింపు కాకుండ చూచుట మినహా మిగిల్లనవన్సన
ల్లకికంపరాని బాధలు. ఈ అడవుల చట్లాలవలి అటవీ జ్ఞతుల వార్లకును, ఆ
ప్రాంతాల రైతులకును చపపజ్ఞలనంత ముపుప కలుగచుననది. రైతు నాశనానికే
యీ శాసనాలు యేర్పడెవి. యీ వుద్యయగల నిర్ంకుశాధికారాలు చపపతర్ముకాదు.
కాసత అనుమానం గల్లగితే రైతు కొంప తీశార్ననమాటే.ఇక లంచాలకు అంతే లేదు.
1934-35 సంవతీరాల అటవీశాఖవార్చ ర్చపోరుా చూడండి.
2,69,98,624 యీ డిపారుామంటుకు పెటిాన ఖరుచ. ఇక యింత రైతుల ద్గగర్
గంజుతుంది. పైగా ప్రాసికూయషనులు. ప్రాసికూయషనులేకాక, 2,56,300 మందిని
జైళుకు పంపారు. ఎంత ఘోర్ం!
రైతు దినదినం తెచుచకొనే ఆకు,అలమ, పులాి పుడక, పశువుల మేత అంతా
బ్ందే, ఇక పశుఘోష పటాతర్ం కాదు. మన పశుసంపద్ నానాటికి నశించుటకు
ఈ అడవుల చట్లాలే కార్ణాలు. ఈ అటవీశాసనాలను తొలగించుటకు వంకటగిర్చ
(జమీందారీ వయత్మరేక ఉద్యమం) పలానడు, మంద్సా ప్రాంతములలోనే కాక
కరానటక, మహారాష్ట్ర, అసాీము ప్రాంతాలలో కూడా రైతులు సతాయగ్రహము

138
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

చేశార్నన సంగత్మ గ్రహించాల్ల. ఆల్లిర్చ సీతారామరాజు త్మరుగబాటుకు కార్ణం


యిదే.
లోగడ శాసన త్మర్సాకర్సమయంలో కూడా, డాకారు మూంజీ, మన ఉననవ
లక్ష్మీనారాయణ ప్రముఖులే కాక వేలకు వేలుగా ఈ శాసనధికాకర్ం చేశారు. రైతు
బాంధవుడగ ర్ంగా రైతుల కషానష్టాలను నివార్చంచుటకై అఖండ కృషి చేశారు.
మద్రాసు రాష్ట్ర అటవీ పంచాయతీ సంఘానిన నెలకొల్లప, దానికి మాజీ ప్రధ్యని
మునిసాిమినాయుడు అధయక్షుడుగా వుననపపడు (1929–30) ర్ంగా కార్యద్ర్చశగా
వుండి పెకుక లాభాలు కలుగజేశాడు. అడవుల ద్గగర్ రైతుల బాధలు
తగగగలందులకు పద్కొండువంద్లు ఫార్డసుా పంచాయతులకు సాాండింగ ఆర్ెర్ను
ి
మార్చపంచాడు. రూర్ల్ యిండియా అనే మాసపత్రికను ఆంధ్ర, ఆంగి, అర్వ
భాషలలో ప్రచుర్చంచాడు. గంటూరు జిలాిలో ఆటవీశాసనాల యిబ్బందులను
గర్చంచి, ఉద్యయగలుచేయు అనాయయాలపై ఆమిత ఆంద్యళన చేశాడు.
1928 సం.లో మద్రాస్ట గవర్నమంటునకు సెపషలాఫీసరుగా
ఆయనుననపపడు ఆర్చథకవిచార్ణచేసి అడవులను గర్చంచి ఒక ర్చపోరుా వ్రాశాడు.
నెల్లిరు జిలాిలోని వంకటగిర్చ యెసేాటులో అటవీ సతాయగ్రహము ఆయన
ఆధిర్యం క్రింద్నే ఆర్ంభ్మయింది.
ఆంధ్రదేశ ఫార్డస్టా రైతులసభ్ 1937 డిశంబ్రు 25, 26 తారీఖులలో
కంభ్ంలో, ఆయన అధయక్షతన అదిితీయంగా జర్చగింది. రైతుల కషానిష్టారాలు,
కోర్చకలు చర్చచంచబ్డి తీరాినించబ్డినవి. ఈ సభాఫల్లతమే ప్రభ్యతిమువారు
రైతుల కషానష్టాలు కనుగొనుటకు ఫార్డస్టా సెపషలాఫీసరును నియమించుట.
అడవుల ఉపయోగాలు, ఉద్యయగల దురాిరాగలు, రైతులహకుకలు, రైతులకు
కలుగచునన ఇబ్బందులు, వాని నివార్ణోపాయాలు గర్చంచి భోగట్లా అంతా
అడవులు అనే పేరుతో 1938లో ఒక చినన పుసతకానిన ప్రకటించాడాయన. అది
తెలుగలో కూడావచిచంది.
అటవీశాసనాలోి ఆయనకు గల అనుభ్వము. రైతుల బాధ్యనివార్ణలో
ఆయనకుగల ఆకాంక్ష యెర్చగే 1938 లో మద్రాసు ప్రభ్యతిం ఫార్డసుా చట్లానిన

139
ఆచార్య ర్ంగా

సవర్చంచు విధ్యనానిన గర్చంచి ఒక నివేదిక పంపవలసినదిగా కోర్చంది. వార్చ కోర్డక


ననుసర్చంచి ర్ంగా ఎంతో కృషిచేసి దానిని పంపెను.
మూయబ్డిన సెంట్రల్ ఫార్డసుా కాలేజీని త్మర్చగి తెర్చపించి
చర్చతారుధడయాయడు.అడవులకు రైతులకు అవినాభావసంబ్ంధ ముననది. అడవులు
ఉంటే కాని వర్షములు కుర్చయవు. వరాషలు ఉంటే గాని పంటలు పండవు. అందుకని
అడవుల ర్క్షణకై శాసనాలుండుట అవసర్మే కాని,అవి రైతాంగానికి బాధ్యకర్ంగా
ఉండకూడదు. ప్రభ్యతిం రైతుర్క్షణకై నేడుప్రయత్మనంచాల్ల. మన మంద్సా రైతుల
అటవీసతాయగ్రహం మరువగలమా! ప్రఖ్యయతమైన ఆ పోరాటంలో వీర్గననమి
వీర్సిర్గం అలంకర్చంచింది. మన రైతువీరులు కొర్చ చంద్రయయ, గొర్రెల
జగనానయకులు, గొర్రెల పుననమి గండు దెబ్బలకు గర్చయై అంగవిహీనులు
అయాయరు. ఇటెింద్రో బాధలు పడాెరు. ఈ శాసనాలు కాలరాయట్లనికి కాలం
ఆనుకూలంగా లేదు.
చేనేత వార్చకి చేయూత
'రాటనము ఇతర్ దేశాలతో వర్తక పోటీకి నిలుచటలేదు.
దేశములో వృధ్య అగచునన జ్ఞతీయ శ్రమను (National
Labour) సదిినియోగము చేసుకొని, పెరుగచునన దేశ
దార్చద్రాయనిన తగిగంచుటే దాని ప్రధ్యన ఉదేదశయము." (From
waste to wealth) మహాతుిడు. మనదేశము వాయవసాయకదేశమేకాదు.
పర్చశ్రమలనినటికి పుటిా నిలుి. ముఖయంగా వస్త్రపర్చశ్రమలో అందెవేసిన చయియ.
క్రీసుతనకు పూర్ిమే మనదేశపు సననని బ్టాలు విదేశాలకు, విశేషంగా రోముకు
ఎగమత్మ అగచుండెననుటకు ఆనాటి రోమను నాణెములు నేటికిని ఘంటశాల,
అమరావత్మ, నెల్లిరు ప్రాంతాలలో దరుకుచుండుటే నిద్ర్శనము. పెలని
ి అను
రోమను చర్చత్రకారుడు నేటి మహాతుినివల్ల హిందూ దేశానికి మన బ్ంగార్మంతా
వస్త్రముల కొనుగోలుదాిరా పోయి, దేశం దార్చద్రయమగచుననద్ని గోల పెట్లాడు.
అంతదూర్మందుకు ఇంగీిషువారు 1700 లో మన పటుాబ్టాలపైనగాక,
కటుాకొనన వార్చపైననే 5 పౌనుల జర్చమానా విధించు శాసనముచేసిర్చ. ప్రత్మ
సంవతీర్ము ఇంగాిండునకు 13 లక్షల పౌనుల సరుకు మనదేశము నుంచి

140
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

పోయేది. 1750 వర్కు మనకు 35 కోటి రూపాయిలు వస్త్ర వాయపార్ం వలి


వచేచది.
ఆవిర్చ యంత్రాలు ఆంగేియులు కనిపెటిాన తరాిత యీ పర్చసిథత్మ తారు
మారైనది. ఎగమత్మ దేశము దిగమత్మ దేశము అయినది. 1913 నాటికి ఏటేట్ల
158 కోటి దిగమత్మ అయేయది. ఇలా 1918 వర్కు జర్చగింది. సిదేశోద్యమం
వచిచన తరాిత యంత్రాలు మనదేశంలో అధికమైనవి.
మనదేశములో 1853 లో ప్రధమంగా మిలుి
సాథపింపబ్డి ,నేటికి 400 వర్కు పెర్చగినవి. అయిదు లక్షల
కార్చికులందు పనిచేయుచునానరు. ప్రాచీనకాలములో గల
60 లక్షల మగాగలకు నేడు 30 లక్షల మగాగ లుననవి. 1
కోటికి పైగా పార్చశ్రమికులు పనిచేయుచునానరు. మన మద్రాసు రాష్ట్రములో 5
లక్షల మగాగలపైన 25 లక్షల ప్రజలు ఆధ్యర్పడియునానరు. ఆంధ్రరాష్ట్రములో 2
లక్షల మగాగలపైన 10 లక్షల ప్రజలాధ్యర్పడి యునానరు. నేటికి భార్తదేశములోని
వివిధప్రాంతాలోి ఆంధ్రులే అధికంగా వలసపోయి చేనేత నేయుచునానరు. మనకు
కావలసిన గడెలో 480 కోటి గజములు యంత్రాల దాిరాను, 200 కోటుి
మగాగలదాిరాను ఉతపత్మత అగచుననది. మూడవవంతు చేనేత దాిరా సపియ్
అగచుననద్ననమాట. మన మద్రాసురాష్ట్రములో ఉతపత్మత మర్చకచోట లేదు.
భార్తదేశములో రైతులు. వయవసాయకూల్లల తరాిత, మూడవ వర్గంగా వునన
చేనేత వార్చ సంగత్మ చవిని పటిాంచు కుననవారే లేరు. ఒకనాడు దేశములో
ధనరాసులు పోసిన చేనేతవార్చని నాశనము చేయుటకు వార్చ మగాగల పైన
అగినబాణాలు వదిల్ల, పెద్దమిను వీర్చంటోి కాపుర్ము పెటుానటుి చేశారు.
ప్రభ్యతిము వారు కాని, ప్రజ్ఞనాయకులుగాని, వీర్చ విషయములో శ్రద్ధ తీసుకొనక
పోవుట విచార్కర్ం. కోటిమంది కషానివార్ణకు కంకణం కటుాకొననది మన
ఆచారుయడే.
ఆదిలో ర్మేశచంద్రద్తుత, లజపత్మరాయ్ పర్చశోధనల దాిరా భార్తీయ
ఆర్చథకదుసిథత్మకి చేత్మపర్చశ్రమలు, నేతపర్చశ్రమల నాశనమే ముఖయకార్ణమని
ఆచార్యర్ంగా గ్రహించను.

141
ఆచార్య ర్ంగా

1925-26 లో మద్రాసు రాష్ట్రమంతా సంచార్ము చేసి వివిధ చేత్మపనుల


వార్చ ఆర్చథకపర్చసిథతులు విచార్చంచి, ప్రతేయకంగా చేనేత పర్చశ్రమ, ఖద్దరు ఉతపత్మత,
ఆర్చథకపర్చసిథతుల గర్చంచి విచార్చంచి ఆక్ీ ఫరుె విశివిదాయలయమునకు యీ
పర్చశ్రమల ఆర్చథక పునర్చనరాిణ స్తత్రములను స్తచించు పర్చశోధనా గ్రంథములను
(ధీసిస్ట) నివేదించను. అందు ఖద్దరు, చేనేత పర్చశ్రమలు భార్తదేశపు
ఆర్చథకాభివృదిధకి లాభ్మని, అవసర్మని, ముందు ముందు హెచుచమందికి అద్నపు
జీవనభ్ృత్మని కల్లగించగల వృతుతలని నిర్ాయించను.
1925 లోఆంధ్ర దేశమంతట జిలాి చేనేతపర్చశ్రమ సంఘాలను
సాథపించను. కాని కులసంఘాల మోజులో పడి కొటుాకొనిపోతునన చేనేత
పార్చశ్రమికులు ఆయన మాటను మనినంచక పోవుటచే ఆ సంఘాలు పని
చేయలేదు. ఆనాడు చేనేత వారు వర్గసంఘాల ఆవశయకత గర్చతంచక పోవుట చేతనే
మద్రాసు రాష్ట్రములో నేతవార్చకి ఇవిబ్డిన శాసనసభా సాథనములు ర్డండును
మిలుిలలోని మగాగలవారే హసతగత మొనరుచకునానరు. ఈనాడు విలపించుతునానరు,
ఆయన సలహా వినకపోయి నందున కల్లగిన నష్టానికి మన చేనేత వారు, మద్రాసు
రాజధ్యని అంతా బ్హు వయయ ప్రయాసలతో ప్రయాణం చేసి, చేనేత వార్చ ఆర్చధక
పర్చసిథతుల్లన భోగట్లాచేసి The Hand-loom weaving Industry
(చేనేతపర్చశ్రమ)అనుగ్రంథము ప్రకటించి ప్రభ్యతిద్ృషిా, ప్రజ్ఞనాయకుల ద్ృషిా
వార్చవైపుకు ఆకర్చషంప చేసెను.
The Economics of hand spinning చేనూలు ఆర్చథకశాస్త్రమును
ర్చించాడు. 1936జులై 17, 18 ఆంధ్రరాష్ట్ర చేనేత పార్చశ్రమిక మహాసభ్ పెండెం
వంకట్రాముల ప్రోద్బలముతో ఉపాపడలో జర్చగెను. దానికి ఆచార్యర్ంగా అధయక్షత
వహించను. ఆ సభ్ దిగిిజయముగా జరుపుటేగాక, కసీసకోర్డకలు కూడా ప్రకటించి
ఆంధ్రరాష్ట్ర చేనేత పార్చశ్రమిక సంఘమును సాథపించి, దానికి జిలాి, తాల్లకా,
గ్రామసంఘాలు కూడ ఏరాపటుచేసి, వార్చకనినవిధ్యల సాయము చేయుచు, వార్చలో
సంఘటితశకిత పెంపందించి, చైతనయము కల్లగించి, ఆర్చథక రాజకీయ హకుకలకొర్కు
పోరాడగల శకితని గల్లగించను.
1937 అకోాబ్రు 30 కలకతాతలో జర్చగిన అఖిలభార్త కాంగ్రెసుసంఘ
సమావేశములో అఖిల భార్త చేనేతపర్చశ్రమ సేవకుల సభ్ సతయమూర్చత అధయక్షతను

142
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

జర్చపించి, ఢిల్లి అసెంబ్లి సభ్యయలు ఆ సమావేశములో పాల్గగనచేసి, వార్చకి యీ


పార్చశ్రమికులపై అభిమానము కలుగనటుి చేసెను.
1938 జులై 16 గంటూరులో ఆయన సలహాసంప్రదింపులతోనే చననయ్
రాష్ట్ర చేనేత పార్చశ్రమిక సభ్, సరోితతమరావు అధయక్షతన రాజగోపాలాచార్చ
ఆర్ంభించను. ఇలా ఆంధ్రరాష్ట్రసభ్ చననయ్ రాష్ట్ర చేనేత పార్చశ్రమికుల సంఘము
అయినది. నాటినుండి దానికి ఆయన గౌర్వాధయక్షుడు.
నేత పనివార్ల సహకార్సంఘము మిలుి యజమానుల చేత్మనుండి
1939 డిశంబ్రు 18 ఆచార్యర్ంగా ప్రోద్బలముచే చేనేత వారు సాిధీనము
చేసుకొనిర్చ. దానికి ఆచారుయడే అధయక్షుడు,
కమూయనిషుాలు చేనేతవార్చకి సహాయం చేయకపోగా వీర్చ కూటోి దుముి
పోయట్లనికి కంట్రోలు నినాద్ం లేవదీశారు. రైతు సంఘాలలో కంట్రోలంటూ
కర్షకుల నెత్మత అణచినటేి 1943లో కేంద్ర ప్రభ్యతిము చేనేతపై కంట్రోలు
అసంభ్వమననది. కాని అనంతర్ం రాష్ట్రీయ టెక్ీ టైల్ కమీషనరు లాభ్ం నిర్ాయం
చేసి, కంట్రోలు ఆర్ెరువేయ పూనుకొనెను. వీర్చ కషానష్టాలను గ్రహించి ర్ంగా చేనేత
వార్చని కొంద్ర్ను రాయబారులుగా తీసుకొని, వార్చ కషానిషుార్ములు అధికారులకు
ఎర్చగించి, కంట్రోలుఆర్ెరు ఆపించను.
1933 నుంచి భార్త ప్రభ్యతిము చేనేతపని ర్క్షణకై ఏటేట 5 లక్షలు
గ్రాంటు యిస్తత వుననది. అది 5 సంవతీరాలకే గ్రాంటు చేయుటచే 1938 తో
ఆఖరైనది. 1939 లో మర్చక ఏడాది మాత్రమే పెంచినది. 1939 డిశంబ్రు l2
తారీఖున ఆర్చథకసభ్యయని కలుసుకొని, పర్చసిధత్మ వివర్చంచి ర్ంగా మర్చక 5
సంవతీరాలకు పడిగింప చేసెను.
31-1-1945 చననయ్రాష్ట్ర చేనేత సంఘంవారు యేరాపటుచేసిన
రాయబార్వర్గము వంటనిడుకొని రాష్ట్రీయ టెక్ీ టైలు కమీషనరుతో వార్చ
కషానష్టాలు చపిప ఒక విజాపిత అంద్చేసెను.
ఆయన కృషిచేతనే చేత్మపర్చశ్రమలను గర్చంచి ఒక విచార్ణ సంఘము, ఒక
అఖిలభార్త చేనేత బోరుె ఏర్పడినవి. ఇటుల చననయ్ రాష్ట్ర సంఘానికి చేయూత
యిచిచనవాడు అఖిలభార్త సంఘానిన ఎలా నెలకొలపక ఉండును? ఆయన అధయక్షత

143
ఆచార్య ర్ంగా

క్రింద్ 1945 ఆగషుా 10 న చేనేత పార్చశ్రమిక కాంగ్రెసు నాగపూరులో జర్చగెను.


అఖిలభార్త చేనేత పార్చశ్రమిక కాంగ్రెసుకూడ ఏర్పడెను. ఈ సభాసంద్ర్భమున
ఆంధ్రపత్రిక ఆచార్యర్ంగా శకితసామరాథయలను గర్చంచి ర్డండు కాలములలో
ప్రసుతత్మంచుట గమనార్హ ము.
20-10-1945 చీమకుర్చతలో జర్చగిన ఒంగోలు తాలుకా చేనేత
పార్చశ్రమిక సభ్ను ప్రార్ంభించను.
1946 ఫ్టబ్రవర్చ 23తారీఖున కేంద్రపర్చశ్రమల శాఖ్యసభ్యయని ద్గగర్కు
ఆచార్యర్ంగా ఆధిపతాయన వివిధరాష్టేల చేనేత కాంగ్రెసు ప్రత్మనిధులు వార్చకిచేచ
నూలు చాలుటలేద్ని నెలకు 10 రోజులకే సర్చపోవు చుననద్ని, త్మర్చగి మగాగలు ల్లకక
వేయించాలని, కేంద్ర శాసనసభా తీరాినము ననుసర్చంచి మూడవవంతు నూలు
సర్ఫరా చేయాలని విననవించారు.
ఈ నూలు విషయమై వార్చ కోర్డక చాలా సబ్బుగా యుననది. నేడు మన
దేశములో 162 కోటి 20 లక్షల పౌనులు నూలు తయార్గచుననది. దీనిలో 116
కోటి 20 లక్షల పౌనుల నూలు మిలుిలకే సపియ్ చేయబ్డుచుననది. మిగిల్లన
దానిలో 10 కోటి పవర్ ల్లమ్ీ కు, అల్లిక పనులు మొద్లైన వాటిక్రింద్ పోగా 36
కోటి పౌనులు చేనేత పార్చశ్రమికులకు యివిబ్డుచుననది. ఉతపత్మతలో మూడో
వంతు 54 కోటుి యిమిని వార్చ కోర్చక. యుదాధనికి పూర్ిము 48 కోటుి వార్చకి
యిస్తతనే వుండిర్చ. పోతే ఆద్నంగా 6 కోటుి యిమిని వారు ఆడుగచునానరు.
యుదాధనికి పూర్ిము 106 కోటేి మిలుిలకు యిచుచచుండెడివారు. నేడు అధికంగా
10 కోటుి మిలుిల కిచుచట నాయయమా?
ఆంధ్ర, బెంగాలు చేనేత సంఘాలవారు తమతమ ప్రతేయక కోర్డకలుకూడ
తెల్లయచేసిర్చ. వారు చపిపనద్ంతా విని సంఘాలను గర్చతంచి తగసాయము
చేసాతనని సమాధ్యనము చపెపను. 1946 జులై 22 తారీఖున మద్రాసులో జర్చగిన
చననరాష్ట్రచేనేత సహకార్సంఘ పనివార్లసమావేశం ర్ంగాజీ అధయక్షతన జర్చగెను.
అఖిలభార్త చేనేత సమావేశం 1937 లో ర్మాకాంతంగారు జర్చపారు.
అనంతర్ం మళీు జర్గలేదు. ఆచార్యర్ంగా ఆధిరాయన నేడు ఆది సక్రమంగా
సాగచుననది. తృతీయ సమావేశం చాందా లో 1947-1-17 న ఆయన
అధయక్షతనే జర్చగెను.అనినటిలోను ఆచార్యర్ంగాను అనుసర్చంచే కమూయనిషుాలు

144
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఆయన యతానలను తమ సాధ్యర్ణ ధోర్ణిలో భ్గనము చేయ యత్మనసుతనానరు.


కార్ణము వార్చకి చేత్మవృతుతలలో విశాిసము లేకపోవటమే.
ఆలాగే 1945 లో చేనేత సంఘానిన భ్గనమొనరుచటకు ఆంధ్రరాష్ట్ర చేనేత
సంఘమను పేరుతో పోటీ సంఘమొకటి పెటిా, అమాయకులగ చేనేతవార్చని
మోసము చేయుచు, తమ పారీాప్రాబ్లయమునకై ప్రయత్మనసుతనానరు. వారీ సంఘము
తర్పున కంట్రోలు పెట్లాలని, పవరూిమ్ీ పెట్లాలని ప్రయత్మనంచుట బ్లద్లనోట
తాల్లచన మటిా కొటుాట గాక, మర్చకటిగాదు.
కాన మిత్రుల్లవరో శత్రుల్లవరో ఎరుగనివార్చకి తెల్లసినవారు తెల్లయచపుపట
విధి.చేనేత సంఘసాథపనకు ప్రథమము నుంచి ప్రోతాీహమిసుతనన వార్చలో పెండెం
వంకట్రాములు పేర్చకనద్గినవాడు. అతయధిక కృషి చేసి, అనేక గ్రంథాలు చేనేత
పర్చశ్రమను గర్చంచి ర్చించిన ఆ చేనేత నాయకుని "పరీక్షలకు మించిన
పండితుడు." అని ప్రశంసించాడు ఆచార్య ర్ంగా.
ప్రాచీనకాలములో మన చేనేత పర్చశ్రమ అధిక ప్రసుతత్మగాంచిన సంగత్మ
సర్ిజనవిదితము. యీ పర్చశ్రమ అధోగత్మచందిన యీ రోజులలోకూడ యిందులో
అధిక నిపుణులు అకకడకకడ లేకపోలేదు. అటిా వార్చలో శిలాపచారుయడు అందె
సుబాబరాయుడు అందెవేసిన చయియ. ఆయన ఆల్లసోద్రులకు, రాజేంద్రప్రసాదునకు
మర్డంద్ర్కో మహానాయకులకు కుటాని చొకాకలు మగాగన నేసి బ్హ్కర్చంచాడు.
అలాగే అసెంబ్లి ప్రెసిడెంటు అబుదల్ ర్హీముకు కుటుాలేని పటుా షేరువాని
బ్హ్కర్చంచి మపుపల కుపపలుగొనన మేటి మన శిలాపచారుయడు. ఇలా
పనివానితనములో ప్రసుతత్మగాంచుటేకాక, ఆయన గొపప యేమిటంటే, ఆయన
పర్చశ్రమకు తగిన ప్రత్మఫలము యిచిచనా యివికపోయినా ఆయన సమద్ృషిాతో
ప్రవర్చతంచు ఆద్ర్శశిల్లప. ఈ వృదాధపయములో కూడ ఆయన చేనేత సంఘ ర్క్షణ
యాత్రలో పాల్గగని యువకునివల్ల ప్రవర్చతంచుట మరీ మచచతగిన విషయం,
"అందె సుబాబరాయుడు ఆద్ర్శ శ్రమజీవి, ఆయన మా యింటికి వసేత
గోభూమి కొకసంపు, భార్తీదేవి కొకయింపు, నాకొక భావాల కెంపు
యిచిచపోతాడు" అని ఆచార్య ర్ంగా ప్రసుతత్మసాతడు. (22-1-1939 వాహిని)

145
ఆచార్య ర్ంగా

మర్చక చేనేతనాయకుని గర్చంచి ముఖయముగా చపపవలసియుననది. ప్రగడ


కోటయయ ఆంగి భాష ఆంతోయింతో చదివి ఆచార్య ర్ంగా రైతాంగ
విదాయలయములో ఆర్చతేర్చ ఆధునిక పోకడలన్సన అవగతము చేసికొని ఆర్చతేర్చన
నాయకుడయాయడు. ఆయన నూతనకాలపు శిల్లప. ఆచార్యర్ంగా బమిను
మగగముపై నేసెను. దానిని గిర్చగారు బ్హిర్ంగపర్చిర్చ. ఇటుి సివృత్మతలోను,
శిలపములోను ప్రసిదిధచందిన వాడే. చేనేత వుద్యమతతాినిన గ్రహించి ఆచారుయని
ఆదేశ ఆశీసుీలతో రైతుసంఘాల ఫకీకని నడిపి చేనేతవార్చకి చేయూత యిసుతనన
వార్చలో చపపద్గినవాడు మన ప్రగడ.
చేనేత యీ యంత్రయుగములో కూడ
సిరూపనాశనమై పోలేద్ంటే దానికి కార్ణం భార్త
నారీకళాభిరుచులే అందుకు కార్ణమంట్లడు మన చేనేత
నాయకుడు.
"కేవలము ఒకక చేనేత పర్చశ్రమ ర్క్షణకేకాక, భార్త
సభ్యతా ర్క్షణకే భార్త కళాసినగధ హృద్యం ప్రధ్యన కార్ణం అనడంలో
అతుయకితలేదు." అంటుంది ఆంధ్రప్రభ్. (9-10-1945) ఇందులో చపపబ్డినద్ంతా
సతయమని అంగీకర్చదాదం. చేనేత నాయకులలో పేర్చకనద్గినవారు పెకుకరునానరు.
నేడు ప్రగడ కోటయయ, దామర్ి ర్మాకాంతరావుల నాయకతాిన చేనేత కాంగ్రెసు
చనానరుతుననది.
పూర్ింనుంచి రైతులు చేనేతవారు ఆననద్ముిలవల్ల మలగ చునానరు.
మిలుిలు వచిచన తరువాత సంబ్ంధము సననగిల్లనది. ఆచారుయడు యీ ర్డండు
సంఘములకు నాయకతిము వహించి ఒండొరులకు సుహృదాభవము కల్లగించి,
పర్సపర్ సహాయానిన పుర్చకొల్లప వుభ్యుల మపుపలకు గర్చయగచునానడు. కర్షకుల
వల్లనే చేనేతవారును ఇలవేలుపగ భావించి, ఆయనకు కానుకలర్చపంచి తమ కృతజాత
వలిడించుట, లోక విదితము. ఆయన ఆ ధనమును చేనేత సంఘములకే యిచిచ,
తద్భివృదిధకై కృషి చేయ ప్రోతీహించుట యెంతయు సముచితము, సతవన్సయము.
చేత్మపనులకు ప్రోతాీహం

146
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ప్రపంచములో దేశాలు ర్డండు విధ్యలుగా యుననవి. వయవసాయక దేశాలు,


పార్చశ్రమిక దేశాలు; ఇంగాిండు మొద్లగనవి పార్చశ్రమిక దేశాలు. ఐరాిండు,
చైనా, ఇండియా మొద్లగనవి వయవసాయక దేశాలు. యంత్ర పర్చశ్రమలు పెటిా
వయవసాయములో వత్మతడి తగిగంచి దేశానిన సుభిక్షంగా చేయాలని ర్మేశ చంద్రద్తుత,
ర్డనడె, విశేిశిర్యయ మొద్లగ ఆర్చథకవేతతల అభిప్రాయము. కమూయనిషుా,
రాయిషుాల ద్యర్ణి యిదే. యంత్ర పర్చశ్రమవలి యుద్బవిల్లినవే, కాయపిటల్లజం,
ఫాసిజమ్, కమూయనిజం ఆపద్లకు ఆకర్మైన యంత్ర పర్చశ్రమలను ప్రోతీహించక,
మన వయవసాయకులకు ఉపవృత్మతగా ఉండే గృహ పర్చశ్రమములు పెట్లాలని
గాంధిమహాతుిడే కాదు, ఆర్చథకవేతతలగ రాధ్యకుముద్ముఖరీా, కుమార్పప,
ఆచార్యర్ంగా మొద్లగవార్చ వాద్న. పాశాచతుయలలో ప్రసిదుధలగ ఆడంసిిత్,
డేవిడ్, ర్చకారోా మొద్లగవారు యంత్రాల అనర్థకాలను లోకానికి వలిడి చేశారు.
ఇంతేకాదు, మన ప్రభ్యతిం, మనయంత్ర పర్చశ్రమలను అభివృదిధ పంద్
నివిద్ని 'ష్ట' మొద్లగ ఆర్చథకవేతతలేకాక అనుభ్వజుాలంద్రు అంటునానరు.
ప్రభ్యతిము, సంకటసిథత్మలో యుననపుపడు ("యుద్ధ సమయము కూడా") మన
యంత్ర పర్చశ్రమను వృదిధ పంద్నివిలేదు. యుదాధనంతర్ముకూడా యంత్రములు
సహాయము చేయలేమనానరు బ్రిటిషువారు. బిరాి మొద్లగ పార్చశ్రమికాధిపతులు,
విదేశాలు వళిు వచిచన తరువాత వీర్చ పనానగము విదితమైంది. ఇంతేకాక మనది
బ్లద్దేశము. పెటుాబ్డి పెటాలేము. పైగా మన దేశపు 40 కోటి సంఖయకు, ఏటేట 50
లక్షల జనసంఖయ పెరుగచుననది. కనుక మన వయవసాయానికి అనుగణయమైన
చేత్మపనులనే ప్రోతీహించవల్లననే వార్చలో ప్రథముడు ర్ంగా.
చిననపపడే గ్రామములో చేత్మపనులు వృత్మతగానుననవార్చతో సనినహిత
సంబ్ంధముననది. అనేకులు ఆయనకు బాలయసేనహితులు వార్చలో యునానరు.
క్రమంగా వార్చ వృత్మత పోతూయుండటంతో వార్చ కష్టాలు మనసుీ కెకెకను.
1923 లోనే ఇండియాలోయునన వృత్మతప్రజలకు సంబ్ంధించిన కుల
తతిమును; వృత్మతలో పెనవేసుకునన కులమారాగనిన, కుల పంచాయితీని, పెర్చకివేసి
వృత్మత సంఘాలుగా పునర్చనరాిణము చేయవలయునని గిలుె సోషల్లషుా ధోర్ణిగా
"వృత్మత సంఘాలు" అని వాయసావళిని ప్రకటించాడు.

147
ఆచార్య ర్ంగా

1928-29 లోమద్రాసు ప్రభ్యతాినికి ఆర్చథక సలహాదారుగా నుండి న్సలగిర్చ,


సేలం, కోయంబ్తూతరు, గంటూరు జిలాిలలో ఆర్చథక పర్చసిథతులను విశద్ముగా
విచార్చంచిన పిమిట, చేత్మ పర్చశ్రమల పునరుద్దర్ణ కొర్కు ప్రతేయక విచార్ణ
చేయించాడు. ఆయన సలహాననుసర్చంచియే మద్రాసు రాష్ట్రమంతా విచార్ణ
చేయించి, రైతాంగానికి వయవసాయపనులు లేని సమయాన, చేత్మపనులు ఎలా
ఉపయోగపడునో; ద్ృష్టాంతపూర్ికముగా చూపెటాబ్డెను. ప్రజ్ఞన్సకపు ఆర్చథకసిథత్మ
అభివృదిధ చందాలంటే, భారీ పర్చశ్రమలకంటే సహకార్ పద్ధత్మమీద్ అభివృదిధ
చేయబ్డిన గృహ పర్చశ్రమలే ఉపయోగపడునని స్తచింపబ్డెను.
1926 గాంధి జయంత్మలో గంటూరు బ్హిర్ంగ సభ్లో ఖ్యదీని ఆర్చధక
శాస్త్ర రీతాయ బ్లపర్డచను. 1928 "యిండియన్ ఎకనామికల్ జనర్ల్" లో ఖ్యదీ
ఆర్చథక స్తత్రమును బ్లపరుచచు వాయసము వ్రాసెను. 1927 లో ఆదే పత్రికలో
"వయవసాయ పర్చశ్రమలు" అను కర్పత్రమును ప్రచుర్చంచను.
1931-33లో గొలిపూడి సీతారామశాస్త్రి (వినయాశ్రమం – కావూరు
సాథపకులు )ద్ంపుడుబియయపు సంఘమును బ్లపర్డచను.
1933లో తాళుపాల్లం హర్చజన హాసాలులో వృత్మత విదాయప్రచార్మును
ప్రోతీహించను.
1935 నుండి అఖిలభార్త ప్రచార్ములో చేత్మపనుల అవసర్ములు వార్చ
ఆర్చథక అవసరాలను బ్లపరుచతునానడు.
1935లో అఖిలభార్త గ్రామసౌభాగయ సంఘములు మహాతుిడు
ప్రార్ంభించగా, దానిఆర్చథక ఔననతయస్తత్రములను గ్రహించి బ్లపర్డచను.
అందువలినే బాపూజీ, కుమార్పపలకు ఆయనమీద్ ప్రతేయక అభిమానము,
విశాిసము.
1936లో పనూనరులో ఆయన శిషుయలోి ఒకరు, ర్జకులకు (చాకల్ల
వార్చకి) వృత్మతసంఘమును యేర్పర్చను.
చేత్మపర్చశ్రమల అభివృదిధకొర్కై కేంద్రప్రభ్యతిముచేత విచార్ణ చేయించి
ఆర్చథక పునర్చనరాిణపాినింగలో చేత్మపనులకు ప్రతేయక ఉపసంఘములను
వేయించను.

148
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

నేషనల్ పాినింగకమిటీలో ఆయనను లాయండు పాలసి కమిటీలోనే కాక,


కుటీర్ పర్చశ్రమల కమిటీలలో కూడా చేరుచకొనకపోవుచుండ యుద్ధము వచుచటచే,
అనంతర్ం రాజకీయ పర్చసిథతులవలి నేషనల్ కమిటీ ఆశయం నెర్వేర్లేక
పోయెను.ఆయన చేనేత సంఘాలే కాక, వివిధ వృత్మతసంఘాలు కూడా పెట్లాడు.
మర్చకొంద్ర్చని ప్రోతీహించాడు.ఆయన యతనము దాిరానే గాంధీ ఆఖిలభార్త
గ్రామ పర్చశ్రమల సంఘముదాిరా కలుగద్గ రాజకీయ, ఆర్చథక, విపివ ఫల్లతములు
జ్ఞతీయ యుద్యమమునకు కలుగగలవు.
కుమార్పప ప్రభ్ృతులకు అంద్ని ప్రజ్ఞబాహుళయపు సంఘటనా శకిత
చాతుర్యమును ఆయన చేతలు, వ్రాతలలో ప్రకటించుచుండెను.
ప్రజలకునన ప్రత్మ అవసర్ము, బాధ, ఆశయమును, ఒక ప్రబ్లమైన విషివ
ఆయుధంగా తయారుచేయవలయునని ఆయన ఆశయము, పటుాద్ల. ఇదియే
ల్లనిన్ అభిమతము కూడా.
చేవృతుతలవార్చకి కేపిటల్లజం, సామ్రాజయతతిము దాిరా తీర్ని నషాము
కలుగచుననది. భార్తీయుల జనాభా హెచచయియుండుట, పెటుాబ్డికి డబుబ
తకుకవుండుట, గృహపర్చశ్రమలను అభివృదిధమారాగన సౌషావపరుచట సాధయమగటచే
యావనింది ప్రజలకు వృత్మతని చూపెటావలసిన అవసర్మును, ఆయన
గర్చతంచుటవలన, మన దేశములో చేత్మ పర్చశ్రమలకు అభివృదిధదాయకమైన పంథా
యుననద్ని ఆయన విశాిసము. ఇటీవల మనదేశములో బ్యలుదేర్చన
పాినులనినటికంటె గాంధి ప్రణాళికే ఘనమైనద్ని భార్తదేశ సిథత్మగతుల ననుసర్చంచి
వేయబ్డినద్ని చేత్మవృతుతలవార్చకి అది కామధేనువని చపుప గాంధి ప్రణాళిక (The
Gandhian Plan) అనే స్తత్రానిన ర్చించాడు. కనుకనే ఈ సంఘ నిరాిణం
యిపపటికిపుపడే ఆయననుకుననటేి, ఈ వృతుతల ప్రజలు కల ధోర్ణిగాక వృత్మత
చైతనయమును పందుచు జ్ఞతీయ కాంగ్రెసుకు ప్రబ్ల బ్లగాలుగా తయార్గ
చునానరు. చేత్మవృతుతల పార్చశ్రమిక సంఘానిన నిర్చించి వార్చకింకా చేయూత
నివినునానడు.మహాతుిని మారాగనేన అనుసర్చస్తత వార్చకి (చేవృతుతల వార్చకి)
సంఘాలు నెలకొల్లప, చైతనయము పుర్చకొల్లప, చేద్యడు వాద్యడుగానుండి కాంగ్రెసుకు
అండగా నిలబెటుాటలో ఆచారుయని ఆశయము మర్చంత మేలు కాదా.

149
ఆచార్య ర్ంగా

ఈసురోమని మనుషులుంటే దేశమేగత్మ బాగపడునోయ్?


జలుదకొని కళల్లలినేరుచకు, దేశిసరుకులు నించవోయీ,
అనిన దేశాల్ క్రమివల్లనోయ్. దేశిసరుకుల నమివల్లనోయ్ !
డబుబ తేలేనటిా నరులకు కీర్చతసంపద్ లబ్బవోయీ... గర్జ్ఞడ ఆపాపరావు
క్షామ బాధితులకు సహాయం

"నతిహం కామయే రాజయం నసిర్గం న పునర్భవం


కామయే దుఃఖతపాతనాం ప్రాణినామార్చత నాశనం"
సమసత సిర్చసంపద్లకు ఆటపటాయిన భ్ర్తభూమి నేడు క్షామాలకు ఆలవాలమైనది.
అననపూర్ాగృహంలో అననమే కరువైనది. ప్రాచీన కాలంలో మనదేశమువంటి
ఐశిర్యదేశం లేదు. నేడు మనదేశం వంటి ద్ర్చద్రదేశం లేదు.
యస్ట. విలేి గార్చ క్షామ నివేదిక ప్రకార్ము 1800-1925 లందు జర్చగిన
యుద్దములనినంటిలోను 4కోటి 20 లక్షలు మృత్మనొంద్గా 1877 నుంచి 1927

150
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

అనగా గత 50 సంవతీరాలలో ఒక భార్త దేశములోనే కర్వులవలి త్మండిలేక


"అననమో రామచంద్రా" అని అలాిడి అసువులు బాసిన అభాగయలు 2 కోటి 42
లక్షలు, అని వినిన ఎవర్చ హృద్యము ద్రవించకుండా ఉండును. 1890- 1901
మధయ వచిచన క్షామాలవలి మర్ణించినవార్చ సంఖయ చూచినచో రోజుకు 5,760
మంది. గంటకు 240 మంది, నిమిష్టనికి 4 గరు చొపపన ఆకల్లబాధచే
చనిపోయార్ంటే మనదేశ మంత దుర్భర్ దార్చద్రయసిథత్మకి వచిచంద్య వలిడియగట
లేదా? ఈ కరువు కార్ణాలేమో తెలుసుకొందాం.
"భార్తదేశంలో క్షామం ఆకసిిక ప్రమాద్ంగా తటసిాంచినది కాదు, ప్రకృత్మ
వైపరీతయం వలి వచిచంది కాదు. ఈ మహోపద్రవం పాలకులు కల్లపంచిందే.
దేశములో సంతానాభివృదిధ అధికమౌతుంద్నే కార్ణమువలిను, లేదా తదితర్
కార్ణాలవలిను ఈ క్షామాలు ఏర్పడుతునానయని సమర్చధంచడానికి వీలులేదు."
అంట్లడు మహాతుిడు.
మనలను మోసగించాలని, లోకానిన మభ్యపుచాచలని,కొంద్రు ఆంగేియులు
మనదేశ క్షామానికి జనసంఖయ పెర్గడమే కార్ణమంట్లరు. అది అసతయమని ఈ
క్రింది ల్లఖకలు విదితము చేయును. మనదేశంలో జనసాంద్రత మైలుకు 195,
జర్ిని 348, జపాను 482, ఇంగిండు, వేలుీ 685, బెల్లాయం 702.
మనదేశం జనసంఖయతోపాటు వయవసాయాభివృదిధ కావటం లేదు గనుక
కర్వు వసుతననద్ంట్లరు కొంద్రు. ఇదీ యదార్థం కాదు. ఇంగాిండు పంట
ఇంగిండుకు సగం రోజులకు కూడ చాలద్ంట్లరు. ఆకకడ కరువేలేదు. కనుక
ఆహార్పదారాథల కొర్త కరువుకు కార్ణము కాద్ని తేలుతుననది. కరువుకు కార్ణం
ప్రజలలో కొనుగోలు శకిత నశించడమే.
భూమిపై వేయబ్డిన ఎకుకవ పనునలు యంత్రముల మూలమున జర్చగిన
గ్రామపర్చశ్రమల వినాశనము, భార్త దేశ దార్చద్రాయనికి కార్ణము అంట్లడు
సుప్రసిద్ధ ఆర్చథకవేతత ర్మేశచంద్రద్తుత. నిజమే, సియంపోషకమైన మన పల్లిలు
ఆవిర్చయంత్రాలు వచిచన తరువాత విదేశవసుతవులతో నిండిపోయినవి. మన
చేత్మపర్చశ్రమలనిన నశించినవి. ఇందుచే మనదేశము కేవలం వయవసాయక
దేశమయింది. రైతువత్మతడి అధికమగటచేత వయవసాయం గిటుాట లేదు.

151
ఆచార్య ర్ంగా

పనునలభార్ం, జమీందారీ విధ్యనము, అతయధిక వడీెలు, న్సటిసర్ఫరా లేకపోవుట,


మురుగపోవు సౌకరాయలు లేక పోవుటచే రైతులు ద్ర్చద్రులగచునానరు.
దేశం సుభిక్షంగా వుండాలంటే న్సటిసర్ఫరా ఎకుకవ కావాల్ల. ప్రభ్యతిం
వస్తలుచేసే పనునలు ప్రజోపయోగం కావాల్ల. వయవసాయంతోపాటు పర్చశ్రమలు,
వాణిజయము వర్చధలాిల్ల. ఇవి పర్సపరాశ్రయములై అభివృదిధకర్ంగా వుండాల్ల. ఇవి
నేడు మనదేశంలో లేకపోవుటే కార్ణాలు. ఇందుచే "ఆయువు లేక చచుచనుగాని,
ఆననము లేక చావడు" అనే సామత సార్థకత నశించింది.
ఈ క్షామబాధితులకు ప్రభ్యతిం చేసే కార్యములు చూసేత చాలా
ఆశచర్యమేసుతంది. ఈ క్షామకారాయలేవీ, క్షామనివార్ణకు ఉపయోగపడవు.
క్షామసమయములో పగలు 10 గంటలు పనిచేసేత 9 పైసలు యిచేచది. క్షామప్రకటన
చేసిన తరువాత అణా ఆరు పైసలు. ఇటీవల ఒక కాని హెచిచంచారు గవర్నరుగార్చ
ద్యవలి.మనవాళ్లు కాలువలు త్రవిించమంటే, ఈ గవర్నమంటు కూల్లవాళుచేత
కంకర్రాళ్లు పగలకొటిాసుతంది. కాటకం కలకాలం కాపుర్ము చయాయలనే వార్చ
వుదేదశయం. అందుచేతనే మన నాయకుల మాటలు మనినంచుటలేదు. ఈ కరువు
కాలంలో వీరు చేసే ఖరుచలో సగము వంతు సిబ్బందికే సర్చపోవుచుననది. 1935
రాయలసీమ కరువు సమయములో 16 లక్షలు ఖరుచ పెడితే, ఇందులో 7లక్షలు
సిబ్బంది ఖరుచలు. ఇట్లివుంది మన ప్రభ్యతి విధ్యనం. మన పెద్దలంతా న్సటి
సర్ఫరా హెచుచ చేయవలసింద్ని ఆంద్యళన చేసుతంటే అంగీకర్చంచలేదు.
ఇంతవర్కు 900 కోటుి రైళుకు ఖరుచ పెడితే 150కోటుి మాత్రమే న్సటిసర్ఫరాకు
ఖరుచపెటిాంది. కృష్టా, గోదావర్చ నదులకు ఆనకటాలు కటిాంచిన, కాటన్
మహాశయుడు రైళుకు ఖరుచపెటేా సముిలో సగంవంతు న్సటి సర్ఫరాకు
ఇసేతగంగానదీ జలము కావేరీతో కల్లపి కాలవలు త్రవిించి దేశాననంతా సుభిక్షం
చేసాతనంటే, సామ్రాజయప్రభ్యతిం సశేమననది. నేటి మన మంత్రులు దీనిని
నెర్వేరాచల్ల.
ఇదివర్కు ఎకకడ కర్వువసేత, అకకడ బాధపడవలసిందే కాని, ఆ ప్రాంతానికి
అధికంగా సాయపడడం అరుదు. ఆచార్యర్ంగా రాజకీయాలోి ప్రవేశించిన
తరువాత దీనిలో చాలా మారుప కలుగ జేశాడు. ఆయన నితయసంచార్చ.ఏ
ప్రాంతములో కరువు వసుతంద్ని గమనించునో, ఆ ప్రాంతమంతా త్మర్చగి ర్చపోరుా

152
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

తయారుచేసి, ప్రభ్యతాినికి పంపడం. పత్రికలలో వాయసాలు వ్రాయడం,


క్షామనివార్ణ సంఘం ఏర్పర్చి ప్రజలు ప్రభ్యతిం సహాయం చేసే ఏరాపటులు
చేయడం. కరువునిధి, కరువు దినము మొద్లగనవి ఏరాపటుచేసి అధిక ఆంద్యళన
చేయడం మొద్లగ నూతన పద్ధతులు తెచిచ, క్షామబాధితులకు సహాయకార్చ
అయాయడు.
మన ఆంధ్రదేశములోకెలి కరువు ప్రాంతాలు నాలుగ రాయలసీమ,
పలానడు, ఒంగోలు, విశాఖ. ఈ ప్రదేశాలు మటాప్రాంతాలు అగటే అధికంగా
కర్వుకు కార్ణం. రాయలసీమ కర్వు ఒక నాటిది కాదు. ఇది నితయకర్వు. ఇలా
నితయకర్వుతో బాధపడే ప్రాంతములో ఇంతవర్కు జనం ఎలా నిలవగల్లగారా అను
సంగత్మ ఆలోచన్సయమే. ఈ కర్వు పూర్ిం నుంచి వుంటే, ఆ ప్రాంతములో జనం
వుండేవారే కాదు. బ్రిటీషు ప్రభ్యతిం వచిచన తరాితనే వీర్చకి ఆ కర్వు ఏర్పడింది.
రాయలసీమ సంగత్మ తెలుసుకోవడం అవసర్ం. విజయనగర్ సామ్రాజయం
1300 మొద్లు 1650 వర్కు వర్చధల్లింది. తళిికోట యుద్ధంతో నాశనమైంద్ని
పాశాచతుయల వ్రాతలనుబ్టిా మనవారు పర్పడుతునానరు. ఇటీవల కొంద్రు
బ్రాహిణులు, రామరాజు బ్రాహిేతతరులను చేర్దీయుటవలి విజయనగర్
సామ్రాజయం వినాశమయింద్ని ఆబ్ద్దపు వ్రాతలు వ్రాసుతనానరు. అళియరామరాయల
అనంతర్ం నూరేళ్లు ఆ సామ్రాజయము నిల్లచంద్నన నిజ్ఞనిన గమనించాల్ల. ఆటిా
సామ్రాజయము ప్రపంచములో మరోచోట లేదు. ఎవరు ఎనినయుదాధలు చేసినా 1894
వర్కు రాయలసీమ బ్రిటీషువార్చ యేలుబ్డిలోనికి రాలేదు. సామ్రాజయములోని
కేంద్రప్రభ్యతిము లేకపోయినా సాథనిక ప్రభ్యతాిలు నశించలేదు. ఈ సాథనిక
ప్రభ్యతాిలు త్మరుగబాటు చేస్తతనే వుననవి. విజయనగర్సామ్రాజయం, ఆనకటాలు
కటిా రాయలసీమ ప్రాంతమంతా చరువులు త్రవిించి నదీజలము నింపి పంటల
వలంత్మ చేసింది. నేటికీ మన మద్రాసు ప్రాంతములో వునన చఱువులు మరో
ప్రాంతములో లేవు. ఈ రాయలసీమ వీరులను ఓడించలేక, బ్రిటీషు గవర్నమంటు
కృష్టా, తుంగభ్ద్రా తోయములను రాయలసీమ ప్రాంతములోనికి రాన్సయకుండా
చేసింద్ని అభిజుాలంటునానరు. నాటి నుండి వారు పర్పాలనలో బ్డుటయే గాక,
క్షామదేవతకు బ్ల్లయగచునానరు.

153
ఆచార్య ర్ంగా

అర్ధశతాబ్దమునుంచి తుంగభ్ద్రా ప్రాజకుాకు ఆలోచనలు జరుగచునాన


మైస్తరు, హైద్రాబాదు, బ్రిటీషు ప్రభ్యతాిలకు న్సటిపాళ్లు తెగక అది నిల్లచియే
యుననది. నేటికర్వు కళ్లుతెర్చపించి తుంగభ్ద్రాప్రాజకుా నిరాిణానికి దార్చతీసింది.
ఆచార్యర్ంగా కర్వుకాటకాల నివార్ణకు అనేక సదుపాయాలు
స్తచించాడు. డెలాా ప్రాంతముల నుండి, నైజ్ఞము ప్రాంతానికి పోయి సాగచేయుట
మంచిద్ని నేటికి 20సంవతీర్ములకు పూర్ిమే తెల్లపాడు. సాగకు అనుకూలమైన
సుక్షేత్రమైన 15 కోటి యకరాల భూమి వయవసాయ కూల్లలకు సాగకు ఇవాిలని
ఏనాడో ఎలుగెత్మత అనానడు.
మనదేశంలో ఆలోచన లేకుండ, ఎవర్చ యిషాం వచిచనటుి వారు పైరులు
వేసుతనానరు. దీనివలి ఆహార్పదారాధల కొర్తే గాక, ఒకే పైరు అధికంగా వేయుటవలి
ధర్లు తగిగ రైతులు నషాకష్టాలకు లోనగచునానరు. ఇవన్సన గమనించి, ఏ పైరు
ఎంత వేయాలో నిర్ాయించాలనానడు. ఏనాడో ఆయన క్రాప్ పాినింగ్ కావాలంటే
నేటికి కూడ అమలుకు రాలేదు. నైజ్ఞము ప్రభ్యతిం ఇలా చేస్తతవుంటే ఇపపటికి
కూడ బ్రిటీష్ ప్రభ్యతిం అమలులో పెటాకుండా వుండడం అనర్ధకర్ం.
ర్ంగా కేంద్ర ఆహార్ సంఘ నిరాిణానికి సహాయపడాెరు. ప్రథమ
సంఘంలో ఆయన ప్రధ్యన సభ్యయడు కూడ.
ఆహార్ సమసాయ పర్చష్టకరానికి సమగ్ర ప్రణాళిక ప్రకటించాడు. అందులో
ముఖయంగా గమనించద్గినవి. అధికోతపత్మతకి సాధనాలు,ఉతపత్మతదారునకు సర్చయైన
ధర్లు, బ్లద్సాద్లకు చౌకడిపోలు పెటాటం, గ్రామాలోి సహా రేషనింగ పెటుాట,
ఆనినపారీాలు క్షామనిరూిలనకి పాటుపడాలని వివర్చంచాడు.(3-4-1946 ఆంధ్రప్రభ్)
ఇట్లి సలహాల్లచుచటే కాక క్షామబాధితులకు ఆయన అనేక విధ్యల
సహాయము చేశాడు. 1927 లో ఒంగోలులో క్షామము ఏర్పడగా, క్షామనివార్ణ
సంఘం ఏరాపటుచేసి, దానికి జ్ఞయింటు సెక్రటరీగా వుండి, ఇతర్ ప్రాంతాలనుండి
ధనము, గడిె సపియి చేశాడు. ప్రభ్యతిం సగం వంతు, ప్రజలు సగంవంతు చారీాలు
భ్ర్చంచే యేరాపటుతో రైళుమీద్ గడిె పంపించాడు. అందుచేతనే ఆ ప్రాంతము వారు
ఆచార్యర్ంగాను గడిెదర్ అని కృతజాతతో పిలుసాతరు.
గంటూరు జిలాిలో మురుగ వసతులు కల్లపంచుటే కాక, అద్నంగా
65,000 ఎకరాలు పలిపు సాగలోనికి తెచుచటకు కృషిచేసి కృతకృతుయడయాయడు.

154
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

1934-35 రాయలసీమలో అధికక్షామం ఏర్పడింది. అపపడు ఆచార్య


ర్ంగా ఆ ప్రదేశమునకు అర్చగి విచార్ణ చేసి, సమగ్రమగ ర్చపోరుా తయారుచేసి,
ప్రభ్యతాినికి, కాంగ్రెసుకు కూడ పంపి, శాసనసభ్లో కూడ రాయలసీమ
పలిపుప్రాంతానిన సాగలోనికి తేవలసింద్ని ఆయన అధిక ఆంద్యళన చేశాడు.
రాయలసీమ కరువునిధి ఏరాపటుచేసి, కరువుదినం ప్రకటించి, అధికంగా ఆంద్యళన
చేసి, ధనం సేకర్చంచి వార్చకి సహాయపడాెడు. ఇందులో కల్లిర్చ సుబాబరావు,
ఓబులు ర్డడిె, రామచంద్రరావు ఆయనకు అండగా నిల్లచారు. 1945 విశాఖ
కరువులో గూడ ఆ ప్రాంత మర్చగి, ఆ పర్చసిథతులనిన గమనించి, అధిక ఆంద్యళన
చేసి, అది కరువు ప్రాంతముగా గమనించేటటుా చేసి, ప్రభ్యతించే క్షామబాధితులకు
సాయం చేయించాడు. నేటి క్షామసమయంలో కూడ ఆయన అనేకవిధములైన
ఆలోచనలు, సలహాలు, అందించుటే కాక 1946 ఫ్టబ్రవర్చ 24 తారీఖున
నూయడిల్లిలో ఆంధ్ర క్షామనిరూిలన సంఘం ఏరాపటు చేశాడు. శర్త్ బోస్ట గౌర్వ
అధయకుడుగాను, ఆచార్యర్ంగా అధయక్షుడుగాను, గంగరాజు కార్యద్ర్చశగను ఏర్పడి
క్షామబాధితుల సహాయానికై కృషి చేసుతనానరు,
నేడు అధికోతపత్మత కావాలని అంద్రు అంటునానరు. ఆచార్య ర్ంగా
స్తచనను ఆమోదించకపోవుటచే ప్రభ్యతిం ప్రార్ంభించినా గ్రోమోర్ ఫుడ్ కాంపైన్
(అధికాహారోతపత్మత ఉద్యమం) అపజయము పందింది. ఎందుకంటే ఆహార్
పదారాథలకు ధర్లు నిర్ాయించి, ఆహారేతర్ పదారాథలకు ధర్లు నిర్ాయించలేదు.
వాయపార్పదారాథల కనుగణమైన ధర్లతో సమంగా ఆహార్పదారాధల ధర్లు
లేకపోవుటచే మటాప్రదేశాల రైతులు తమకు గిటుాబాటగ పైరులనే వేశారు.
అందుచేత అహార్పదారాథలు తగాగయి. ఈ సతాయనేన గ్రహించి, ర్చజరుిబాయంకు మాజీ
డిపూయటి గవర్నరు సర్. మణిలాల్ ధర్లు ఇంతకంటె పెంచకపోయినా, సబిీడి
అధికంగాయిసేత, అధికోతపత్మతకి ఉతాీహం కలుగతుంద్ని అర్మర్ లేక
అంటునానడు. ఆ సంగతే ఆచార్యర్ంగా అధికోతపత్మత కావాలంటే, ఉతపత్మతదారులకు
గిటుాబాటు ధర్లు నిర్ాయించాల్ల అనానడు.
కాంగ్రెసు ప్రభ్యతిం ఇపపటికైనా ఈ సతాయనిన గ్రహించాల్ల. ప్రధ్యని ప్రకాశం
జూలై ఆఖరులోగా ధ్యనయం యిచిచనవార్చకి పుటిాకి 20/-రూపాయలు సబిీడి

155
ఆచార్య ర్ంగా

యిసాతమంటే రైతులంతా సంతోషముగా తమ ధ్యనాయనిన యిచాచరు. ర్చకిిజిషను,


ఎకిిజిషను గోల ఏమీ లేకుండా ఇందుకు ప్రధ్యని ప్రకాశానిన ప్రశంసించవలసిందే
కాని, ఆయన ఇంతటితో ఆగక, క్రతతపంటలో కూడా ఆహార్పదారాథలకు అధికంగా
సబిీడి యిచిచ అధికోతపత్మతకి తోడపడాల్ల. పత్రికలలో ప్రకటనవలి, నినాదాలవలి
ప్రయోజనం లేదు. అననదాతా! న్సవు అలప ఖరీదుకే యిముి అను కమూయనిషుా
నినాద్ం కర్వునివార్ణ కాజ్ఞలక పోయింది.
మనదేశంలో వుననది వయవసాయ పర్చశ్రమే. దాని అభివృదిధ, క్షయాల మీద్నే
దేశముయొకక భాగయములు ఆధ్యర్పడి యుననవి. "హిందూదేశంలో వయవసాయ
విధ్యనపు ఆశయం, ప్రత్మ రైతు ప్రత్మ ఎకరానికి అధికం పండించాలనే దానితోపాటు
మంచిధర్కు అమాిలనే సంగత్మకూడ అయివుండాలని" హిందూదేశ వయవసాయ
ఆర్చథకాల గ్రంథకర్తలు అంటునానరు. ఆచార్యర్ంగా స్తచనప్రకార్ం న్సటి సర్ఫరా
అధికంచేసి, సబిీడి ఇస్తత, క్రాప్ పాినింగ పెటిా అధికోతపత్మతకి తోడపడాల్ల.
ఆదిమవాసులకు అండ
మనలో ఐకమతయం భ్గనం చేయడానికి సిదేశ సంసాథనాలని, జమీందారీ
ప్రదేశాలని, పూర్చత మినహాయింపు ప్రదేశాలని, అసంపూర్చత మినహాయింపు
ప్రదేశాలని బ్హువిధ్యల భాగించింది బ్రిటీషు ప్రభ్యతిమే. ఈ మినహాయింపు
ప్రదేశాలోి జనసంఖయ 1941 జనాభా ననుసర్చంచి బ్రిటీషు ప్రాంతంలో
1,67,00,000; సిదేశ సంసాథనములలో 87 లక్షల మంది వునానరు. వీర్చకోసం
కాంగ్రెసు ప్రతేయక కృషి చేసుతననది. భిలుి మండల్ల అనుపమానమైన సేవ చేసుతననది.
ఇక మనదేశములోని వీర్చ సంగత్మ ఆలోచిదాదము. గంజ్ఞము మొద్లు
గోదావర్చ వర్కు పడమటివైపున కొండలప్రాంతం ద్టామైన కొండలతో నిండి
ఏజన్సీప్రాంతం అనబ్డుతోంది. వీటిని జిలాికల్లకారులే (మంత్రులప్రభ్యతిమునకు
లోబ్డక) గవర్నరు యేజంటుగా వయవహర్చస్తత వునానరు. ఇకకడ రైతాంగం
ముఠాదారులవలి పెకుకబాధలు పందుతునానరు. వీర్చ వసుతవులన్సన అత్మ చౌకగా
కొనబ్డును. వీర్చకి అమేివి అన్సన అత్మప్రయముగా అమిబ్డును. వీర్చలో నమిక
మకుకవ. అందుచేత అంద్రు వీర్చని ద్యచుకుత్మనేవారే. ఇకకడ ముఠాదారులే
ప్రభ్యతిపు యేజంటుి, వారు ఆడింది ఆట, పాడింది పాట.

156
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ప్రభ్యతోిద్యయగలు అధికార్ము చలాయించుతూ వటిాచాకిరీ చేయించు


కొంటునానరు. ప్రభ్యతిము క్రిమినల్ ట్రైబ్ీ యాక్ా పెటిా బానిసలుగా చేసింది వీర్చని.
మిషనరీలు వీర్చని నానా భాధలు పెటిా క్రైసతవ మతములో కలుపుకుంటునానరు.
బ్యట ప్రజలు వీర్చని ఆర్చథకంగా ద్యచుకుంటునానరు. వీర్చకి బోధించినవారు
లేనేలేరు యీ లోకంలో. వీర్చకోసం మన ఆంధ్రులలో కూడ అనేకమంది కృషి
చేసుతనానరు. యానాదులను గర్చంచి వనెనలకంటి రాఘవయయ చేసుతననకృషి
జగమర్చగినదే. గంజ్ఞము జిలాి సవర్లకై గిడుగ రామమూర్చత (సవర్భాషకు
నిఘంటువు రాశారు) చేసిన కృషి లోకం మచిచందే. పుసుల్లర్చ కోద్ండరామయయ
అఖిల ఆంధ్రయేజన్సీ ప్రజ్ఞప్రత్మనిధి సంఘం పెటిా తనసర్ిశకుతలు వుపయోగించి
పాటుపడుతునన ప్రముఖుడు.
ఈ యేజన్సీప్రాంతాలను, కొంతవర్కే అటుి భావింపబ్డు ప్రాంతాలను
1935 సంవతీర్ం ఇండియా శాసనం ప్రకార్ం మినహాయింపు ప్రాంతాలుగా
విభ్జించి, ఆ ప్రాంతాలలోని ఖనిజసంపతుతను, ఆర్ణయ సంపతుతను కొలిగొనే
అధికారాలను ద్కికంచు కొనుటకే ప్రభ్యతిము ఇలా చేసింది.
ఇక ఆచార్యర్ంగా ఈ ఆదిమవాసులకు చేసిన కృషి యేమిటో
చపుపకుందాం. కొండజ్ఞతులను తదితర్ భార్తీయులనుండి, బ్రిటీషువార్చనుండి
ర్క్షంచవల్లనని 1926 నుండి 30వర్కు చేసిన విచార్ణ ఫల్లతంగా నిర్ిచించాడు.
న్సలగిర్చ కొండజ్ఞతులు - వార్చ ఆర్చథక, సాంఘిక పర్చసిథతులు ఆనే పుసతకానిన 1928
లో ర్చించి మహాతుిని మననన పందాడు. పుసుల్లర్చ కోద్ండరామయయ గార్చతో
కలసి అఖిలభార్త ఆంధ్రకొండ జ్ఞతుల సంఘం యేర్పర్చిర్చ. వీర్చ ర్చపోరుా మీద్
ఆధ్యర్పడి అఖిల భార్త కాంగ్రెసు కమిటీ ఒక ప్రణాళిక ప్రకటించింది. క్రిమినల్
ట్రైబ్ీ యాకుా సవర్ణ పెటిా పాటుపడాెడు.
1938 ఫ్టబ్రవర్చ 20 హర్చపుర్ కాంగ్రెసు సమావేశమును పుర్సకర్చంచుకొని
ప్రత్మనిధుల విడిదిలో మినహాయింపు ప్రదేశాల సభ్ జర్చగింది. సాిగతసమిత్మ
ఆధయకుడు యల్. సికుకందుగారు సాిగతము చపిపన పిమిట ఆచార్యర్ంగా
అధయక్షత వహించాడు. పుసుల్లర్చ కోద్ండరామయయ ఒక నివేదిక చదివాడు.

157
ఆచార్య ర్ంగా

తరాిత ఆచార్యర్ంగా యిెూ మినహాయింపు ప్రదేశ ప్రజలకు అనేక సౌకరాయలను


తగిగంచి, బ్రిటీషు పార్ిమంటు చేసిన అనాయయానిన ఆవేశపూర్చతంగా వివర్చంచాడు.
ఆ సభ్లో తీరాినాల అనంతర్ము, ఆచార్యర్ంగా అధయక్షులుగను,
పుసుల్లర్చ కోద్ండరామయయ కార్యద్ర్చశగను అఖిలభార్త మనయప్రాంతాల
కార్యనిరాిహకవర్గము ఒకటి ఎనునకోబ్డెను. నేటి రాజ్ఞయంగపర్చషత్ సమయాన
కూడ ఆయన ఆదిమ నివాసులకై అనుదినము కృషి చేసుతనానడు.
మహిళోద్యమము
"మానవుడు చేసిన అపచారాలనినటిలోకి స్త్రీలయెడల చేసిన అపచార్మంత
పశుప్రాయమైనది, అమానుషమైనది, పతనహేతువైనది మర్చకటి లేదు”
"నా ద్ృషిాలో స్త్రీలు దుర్బలులుకారు, పురుషులకనన స్త్రీలే ఉదార్చర్చతలు.
నేటికిని వారే తాయగమూరుతలు. విశాిసం, సౌజనయత, ర్డండవ కంటివాడెరుగని బాధ
ననుభ్వించుట, జ్ఞానము వార్చయందు మూరీతభ్వించను.(మహాతుిడు)
ప్రపంచార్ంభ్ములో స్త్రీలదే పెతతనంగా వుననటుి తెలుసుతంది. ఆనాడు
మాతృకుటుంబ్ం కాలక్రమాన ఆర్చథక పర్చసిథతులు మార్చనందున పురుషుని పెతతనం
వచిచంది. పితృకుటుంబ్ం యేర్పడినది. పురుషుడు ఆసితపాసుతలయందు
సర్ిహకుకలు సంపాదించను. ఇంతటితో పూరుకోక ఆమను బానిసగా
చేసుకొనానడు. కొనిన సంద్రాభలు చూసేత స్త్రీని మానవమాతృరాలుగా కూడ
తలచనటుి తోసుతంది.
సాధ్యర్ణ మానవులేకాక మానవులను తర్చంపచేయాలని బోధలు సలేప
మతగరువులు, దైవద్తాతలనే గ్రంథాలు కూడా స్త్రీని న్సచముగను పాపపంకిలం
కావడానికి ఆధ్యర్భూతురాలుగను చపుపట పక్షపాతములతో కూడుకొని అధర్ి
యుకతముగా యుననది. లోకకలాయణకార్కుడు అగ బుద్ధభ్గవానుడు ఒకకడే స్త్రీ,
పురుషులను సమబుదిధతో చూచి సద్యహృద్యుడై,సతయవంతుడై సతీకర్చత గాంచను.
ఆధునిక యుగనిరాితని ప్రసిదిధగాంచిన వీరేశల్లంగం, స్త్రీ సంఘాభివృదిధకై
యెంతో పాటుపడాెడు. మనలో కొంతవర్కైనా కనువిపుప కల్లగించాడు.
విదాయసాగరులు ద్యాసాగరులై స్త్రీ సంఘాభివృదిధకై సేవ చేసాడు.మహాతుిని
సమగ్ర హోమమువలి స్త్రీప్రపంచమంతో చైతనయం పందింది. ప్రొఫెసర్ కారేి స్త్రీ

158
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

విదాయలయం పెటిా ఎంతో సేవ చేసుతనానడు, మన ఉననవ ద్ంపతులు


శార్దానికేతనమునకై తమ శకితయుకుతలు వినియోగించి, స్త్రీవిదాయభివృదిధకై
కృషిచేసుతనన సంగత్మ అంద్ర్చకి తెలుస్తతవునన విషయమేగదా, ఇంకను పెకుక
పురుషులు స్త్రీలు మహిళోద్యమానికి మద్దతు చేసుతనానరు.
ఆంధ్రలోను, అఖిల భార్తావనిలోను యిక మన ఆచారుయడు యేమిచేసెనో
చూదాదము. ర్ంగా పెంపకానికంతా వార్సులు స్త్రీలే, తల్లి, పెతతల్ల,ి ముతతవ తల్లి,
అకకయయలు, ఆయనిన యిర్వై యేండి వర్కు తీర్చచ దిదాదరు. ఆందువలి ఆయనకు
స్త్రీలంటే అతయధిక ప్రేమ, గౌర్వం, విశాిసం. వార్చకి పూర్చత సాితంత్రయము
సమానహకుకలు కావాలంట్లడు.
1923 లోనే ఉననవ ద్ంపతులకు శార్దానికేతనం నడుపుటలో యెంతో
సాయపడాెడు. వలమవార్చలో నుననంత లేకపోయినా కమి వార్చలో కూడా ఘోష్ట
ఉననద్ని ఆంధ్రులకు తెల్లయని సంగత్మ కాదు.అందులో ధనిక సంసారాలోి బాల్లకలే
కాక యీడువచిచన పిలిలు పరాయిగ్రామాలోి చదువుకోవడం, వసత్మగృహాలోి
వుండడం యెంతో వింతగా వుండేది. ఆచార్ విరుద్ధం కూడాను. అటిా పర్చసిథతులోి
అంద్రూ వనకాడుతూ ఉంటే అచార్యర్ంగా తన అరాధంగి భార్తీదేవిని, తన
చల్లిళిను శార్దా నికేతనానికి పంపి దాని ఆభివృదిధకి తోడపడాెడు. అందులో
అభ్యసించిన ఆయన అనుంగసోద్ర్చ శ్రీమత్మ పుషకరాంబ్ (శ్రీమత్మ పుషపకుమార్చ)
నేడు ప్రసిద్ధ చిత్రకార్చణి. హర్చజనులు తదితర్ బ్రాహిణీకపు ఆచార్మునకు వేరుగా
జీవించేవార్చ సాంఘిక జీవితమును చిననపపటి నుంచీ ఆయన కెరుక. వార్చమధయ
ప్రచార్మైయునన లాభ్కర్ంగా యునన, పెండిి- విడాకులు, స్త్రీల ఆర్చథక
సాితంత్రయము, సమానతిము మీద్ ఆధ్యర్పడిన దాంపతయం ఆయనిన అధికంగా
ఆకర్చషంచినవి, కనుకనే సాంఘికంగా, ఆర్చథకంగా హర్చజన స్త్రీలు తదితరులకంటే
అద్ృషాసిథత్మలో వునానర్ని 1923 లోనే వ్రాయగల్లగాడు, అపపటినుండి స్త్రీల
సంసకర్ణ హకుకలకు ఆయన సుముఖుడుగా వునానడు.
ఘోష్టమరాయద్లునన భార్తీదేవిని ప్రజ్ఞహిత జీవనంలో పాల్గగన
ప్రోతీహించను. ఆమను యూర్పు తీసికొనివళిి ఉననత విద్య చపిపంచి ఉతతమ
నాయకురాల్లనిగా చేసెను. 1929 లో ఆంధ్రరాష్పార రైతుమహాసభ్లో రైతాంగ స్త్రీలు

159
ఆచార్య ర్ంగా

ఘోష్టపద్ధత్మని మాని భ్ర్తలతోపాటు కృషిచేయాలని ఆయన బోధించను. ఆనాడు


అది మాగాణి ప్రాంతాల వార్చకి యెంతో వింతగా తోచను. వార్చ బోధలను
ఆచర్ణలోపెటుాటకు భార్తీదేవి, రైతులలో రైతై సంత సాగచేయించు చుననది.
ఇంతే గాదు సమసత ఉద్యమాలలోను పాల్గగని ప్రశంస బందుచుననది."కజినుీ
సతీమణి (అఖిలభార్త మహిళాసంఘ నిరాిహకురాలు) భార్త నారీమణులు"
అనే ఆంగి గ్రంథమందు భావి భార్త నాయకురాండ్రలోి భార్తీదేవిని పేర్చకనెను.
భార్తీదేవి అధయక్షురాలుగను, రాజయలక్ష్మి కార్యద్ర్చశగను, ర్తతమి ఆశీరాిదాలతో
ఆంధ్రరాష్ట్రమహిళా రాజకీయ శిక్షణా శిబిరానిన ఆయన ప్రార్ంభించను. ఇది
భార్తావని కంతటిలోనూ ప్రథమప్రయతనం.
రైతాంగవిదాయలయంలో స్త్రీవిదాయర్చథనులకు ఆయన ప్రతేయక ప్రోతాీహ
మిసుతనానడు. అలా తయారైనవార్చలో శ్రీమత్మ రాజయలకిి, కుమార్చ అనేన రాజయం
ఆంధ్రలో ఈనాడు అగ్రగాములై అలరారుచునానరు.
1945 నవంబ్రులో బెజవాడలో జర్చగిన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సభ్యయల
సమావేశంలో పార్ిమంటరీ కమిటీలో ఒక స్త్రీ సభ్యయరాలు ఉండాలని, ఆయన
స్తచన చేసెను. ఇంగిండులో ఎనోన షర్తులతో 1918 లో ఓటు హకుక వచిచంది.
మనకే పోరాటము లేకుండానే 1919 లో వచిచంది.
ఆ స్తచన నిరాకర్చస్తత ఒక మహిళామణి మాకు శాసనసభ్లో
ఆంధ్రదేశానికంతకు ఒక సాథనమేగదా మాకు సభ్యతిము అకకర్ లేద్నెను. అంతట
ఆచారుయడు లేచి అలాకాదు తల్లి! ఓటరులలో సగంమంది స్త్రీలు. "మీర్డందుకు
వద్దంట్లరు?"అనిచపెపను. పురుషపుంగవులు ఇది గమనించలేదు. ఇలా వుంటుంది.
మనవార్చ మనసతతిం. పురుషులుప్రపంచపోకడ కనిపెటిా స్త్రీలకు అనినట్ల అవకాశం
ఇవాిల్ల.
విదాయర్చథ ఉద్యమము
"Education is the manifestation of the perfection, already in
man.'' -Swami Vivekananda.

160
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ప్రపంచం అంతట విదాయవిధ్యనము ఒకేమాదిర్చ ఉండక వివిధరీతులుగా


వుంటుంది. ఇందుకు కార్ణం ఏ వర్గం ప్రభ్యతింలోవుంటే దాని కనుకూలమైన
విదాయ విధ్యనం ఆయా దేశ పర్చసిథతులకు అనుగణయంగా కూడ వుంటుంది.
మనదేశములో ప్రత్మప్రాంతములోని విదాయవిధ్యనము అచుచను పోసినటుి
ఒకే పద్ధత్మ. మనది బానిసదేశం గాన, ప్రభ్యతి సేవకు అవసర్మగ విదేయ
నేర్పబ్డుతుంది. అంటే ఆంగేియులకు కావలసిన గమాసాతలను తయారుచేయుటే
మన విశి విదాయలయాల విధ్యనము.
వంగదేశ విభ్జన విదాయరుధలలో చైతనయం కలుగజేసింది. అందులో ఆనేక
విదాయరుథలు పాల్గగనానరు. రాజకీయాలోి పాల్గగనన వార్చని ప్రభ్యతికళాశాలలోి త్మర్చగి
చేరుచకొనక పోవుటచేతను, జ్ఞతీయ విద్య ఆవశయకతను గర్చతంచి ఆనాడు జ్ఞతీయ
విదాయలయాలు నెలకొలపబ్డినవి. ఆ కాలములో నెలకొలపబ్డినదే మన జ్ఞతీయ
ఆంధ్ర కళాశాల. ఒకనాడు పేరు ప్రఖ్యయతులు గాంచిన ఆ కళాశాల నేడు పాడుపడి
పోయింది. ఆ కోపల్లి పంతులు ఎంత కుందుచుండెనో!
జ్ఞతీయ విదాయలయాలు ప్రార్ంభ్మగచునన సమయానే రాజేంద్రప్రసాదు
ఆ కాలములో (1906) ఎం. ఏ. చదువుతూ విదాయర్చథ వుద్యమానిన బ్లహారులో
ఆర్ంభించి, ఆ దేశములో అధిక చైతనయం కల్లగించాడు. కాని ఆ విదాయర్చథ
ఉద్యమము భార్తదేశం అంతట్ల వాయపించలేదు. 1920-30జ్ఞతీయ వుద్యమాలు
విదాయరుథల నాకర్చషంచి, వార్చలో తీవ్రసంచలనము కలుగజేసి, రాజకీయ చైతనయం
కల్లగించినవి. సుభాష్ బాబు, నెహ్రూ విదాయర్చథ ఉద్యమానికి అండగా నిలబ్డాెరు.
వారు దీనిని భార్తదేశమంతట వాయపింపజేశారు,
ఇక మన ఆచార్యర్ంగా విదాయర్చథ ఉద్యమానికి యిచిచన చేయూత చపెపద్.
1923-26 మధయ విదాయర్చథనంఘాలను సాథపించుచు ప్రోతీహించు చుండెను.
1927లో ఆంధ్రరాష్ట్ర విదాయర్చథ సంఘానికి ఆహాినసంఘాధయక్షుడు.
1927 డిశంబ్రులో అఖిలభార్తవిదాయర్చధసభ్కు ఆహాినసంఘ
ఉపాధయక్షుడుగా వుండెను. ఆ ఉపనాయసములో ఆయన ఇచిచన కార్య ప్రణాళికే
1940 వర్కు. అ. భా. విదాయర్చధ సంఘమువారు సితంత్రించి ఆచర్చంచిర్చ. ఆయన
పటుాద్లవలినే డాకారు పట్లాభిని (భోగరాజు పట్లాభి సీతారామయయ. కాంగ్రెస్ట

161
ఆచార్య ర్ంగా

అధయక్షుడు) 1937లో అధయక్షునిగా ఎనునకొనిర్చ. 1931-35 వర్కు ఆంధ్రవిదాయర్చథ


సంఘాలకు సహాయపడెను.
1935-40వర్కు వివిధరాష్టేలలోని విదాయర్చథ సభ్లకు పెకికంటికి అధయక్షత
వహించి ఆ ఉద్యమానికి నూతన కార్యక్రమము స్తచించను.
ఆంధ్రరాష్ట్రవిదాయర్చథ ఉద్యమము, కాకినాడలో నామమాత్రంగా ఒక విదాయర్చథ
సంఘముండి దాని పేరుతో వయవహార్ం జరుగతూవుండేది. 1934గంటూరు
కాలేజి విదాయరుధలలో కొంద్రు, ఆంధ్ర రైతాంగ విదాయలయానికి వచిచన తరాిత,
విదాయర్చథసంఘము పెటావల్లనని సంకలపం కల్లగింది. అది 1937సం.లో కాని
పూర్చతకాలేదు. 1937 లో బాటిల్ వాలా అధయక్షతన ప్రథమ ఆంధ్రరాష్ట్ర విదాయర్చధసభ్
జర్చగినది. విదాయరుథల కన్ససపు కోర్డకలు తెలపబ్డినవి. డిటెనషన్ పద్దత్మ తొలగించాలని
తీరాినించుటేకాక, అనేక చోటి సమిలనుకూడా జర్చపారు. ఆ పద్ధత్మ ఆఖరుకు
ఆంధ్ర విశివిదాయలయ ఉపాధయక్షుడు కూడ తుద్ముటిాంచ అంగీకర్చంచుట
విదాయరుథల ప్రయతనం ఫల్లంచుటకు ప్రబ్లనిద్ర్శనము.
1938 బెజవాడలో జర్చగిన దిితీయ ఆంధ్రరాష్ట్రీయ విదాయర్చథసభ్కు అధయక్షత
వహించి అమూలయసందేశానిన ఆచార్యర్ంగా యిచచను.1939 నవంబ్రులో
గంటూరులోతృతీయాంధ్ర రాష్ట్రీయవిదాయర్చథ సభ్గూడ ఆయన అధయక్షతనే జర్చగింది.
1939 అకోాబ్రు 24 న తమిళనాడు రాష్ట్రవిదాయర్చధ సభ్కు అధయక్షత వహించను.
1945 వర్కు అఖిల భార్త విదాయర్చధ నాయకులలో విపివ సతాతలను
పెంపందించుచుండినది ఆచార్య ర్ంగాయే. ఆ రోజులలో మంత్రివరాగలు,
జవహరు, కాంగ్రెస్ట వర్చకంగ్ కమిటి, విదాయరుదలలో రాజకీయ చైతనయము, సతాత
పెంపందించుటలో కొంత సందేహించుచుండినా ఆచార్యర్ంగా విదాయరుధ
లంద్ర్కూ సంపూర్ా రాజకీయ సాితంత్రయం ఉండాలని కృషిచేసెను. విదాయరుధలలో
అనేక విభేదాలు కల్లగాయి. ల్లప్ా కనాీల్లడేషన్ కమిటి ఒకటి ఏర్పడింది. ర్ంగా
ఆఖరు వర్కు వామపక్షాల సమాఖయను నిలబెట్లాలని ప్రయత్మనంచాడు. సామ్రాజయ
వయత్మరేక పోరాట్లనిన సాగించుటే దీని ఆద్ర్శము.
కమూయనిషుఠ వైఖర్చని ఎపపటికపపడు తెల్లయజేస్తత ఆంధ్రవిదాయర్చథ
ఉద్యమానికి సలహాలు, సహకార్మిస్తత సర్ిదా తోడపడాెడు. విదాయర్చథ సంఘాలకు
ఆయనయిచిచన బ్లం, ఘనమైన సేవ చిర్సిర్ణీయం, విదాయరుథలలో చీల్లకలు

162
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

లేకుండా చేయుటకు ఎంతోపాటు పడాెడు. 1942 లో జైలునుంచి రాగానే


కమూయనిషుాలు విదాయర్చథ ఉద్యమానిన తమ పారీాకొర్కు ఉపయోగిసుతనానర్ని గ్రహించి,
జ్ఞతీయ విదాయర్చథ సంఘానిన సాథపించాలనే నినాద్మిచిచ జ్ఞతీయ విదాయర్చథ సంఘానికి
జీవగర్ర అయినాడు.
1942 ఆగషుా విపివము నందు కమూయనిషుాల కుట్ర అంద్ర్చకి అర్ధమైంది.
కాన, ఆయన నినాదానిన అనిన రాష్టేల విదాయరుధలు అంగీకర్చంచారు. దీని ఫల్లతమే
అఖిల భార్త జ్ఞతీయ విదాయర్చథసంఘం.
మద్రాసు ప్రభ్యతిము జ్ఞతీయ విదాయర్చథ యువజనసంఘాలను
బ్హిషకర్చంచారు. ర్ంగా అమరావత్మ జైలునుండి తంజ్ఞవూరు జైలుకు వళ్లుతూ,
తమ భావికర్తవయమడిగిన యువజనవిదాయర్చధనాయకులకు విదాయర్చథ, యువజన
కాంగ్రెసులను ప్రార్ంభించమని సలహానిచిచ ప్రోతీహించాడు. దాని పూర్చత
సిరూపాలే ఈనాటి అఖిలభార్త విదాయర్చథ యువజన కాంగ్రెసు సంసథలు.1926-30
లో జవహరు, బోసుల్లట్లి విదాయర్చధ ఉద్యమానికి జీవగర్రగా ఉండిరో ఆలాగే ఈనాడు
ఆచార్య ర్ంగా కృషి చేసుతనానడు
1945 జనవర్చ 20, 21 బ్ంద్రులో ఆంధ్రరాష్ట్ర విదాయర్చథ కాంగ్రెసు
కాళ్లశిరావుగార్చ అధయక్షతన జర్చగింది. ఆచార్య ర్ంగా ప్రార్ంభించను.
1945 జనవర్చ 28 మద్రాసు నగర్ విదాయర్చథసభ్కు ఆయన అధయక్షత
వహించాడు. 1945 జూలై 21 తారీఖున బెంగళ్లరు విదాయర్చథ కాంగ్రెసుకు
అధయక్షత వహించి అమూలయ ఉపనాయసము ఇచాచడు.
1945 ఆగషుా 4 వ తారీఖున గంటూరు జిలాి విదాయర్చథ కాంగ్రెసును
ప్రార్ంభించాడు.
1946 ఫ్టబ్రవర్చ 23 తారీఖున కలకతాతలో వంగరాష్ట్ర విదాయర్చథ కాంగ్రెసు
దిితీయ సమావేశానికి అధయక్షత వహించి కమూయనిషుాలవలి సోషల్లషుాలవలి
ముందు రాబోయే ప్రమాదానిన తెలుపుతూ అమూలయ హితోపదేశం చేశాడు.
విదాయర్చథ కాంగ్రెసువారు విదాయర్చథ నాయకులను తయారుచేయుటకై రైతుకూల్ల
ప్రజ్ఞరాజయ ఆశయ రాజకీయతతిము ప్రచార్ము చేయుటకు పౌర్సతికళాశాల

163
ఆచార్య ర్ంగా

సాథపించాలని పోతీహించాడు. దానిని సెక్రికర్ రాముని మీనన్, వర్ిలు 1945 లో


బంబాయిలో ఆర్ంభింపగా ర్ంగాజీ దాని ప్రధ్యనాచారుయడుగా ప్రసుతత్మ గాంచాడు.
1927 లో విదాయరుథలను గ్రామ పునరుద్ధర్ణకు పుర్చకొల్లపాడు. 1937 లో
వార్చ నిర్క్షరాసయతను నిరూిల్లంచుటకు ప్రయత్మనంచాడు. 1942 జ్ఞతీయ విదాయర్చథ
సంఘానిన, 1944 జ్ఞతీయ విదాయలయానిన,జ్ఞతీయ విదాయర్చథ కాంగ్రెసును
నిరాిణము చేసి విదాయరుథలను జ్ఞతీయ విపివానికి ష్టక్ ట్రూపుగా తయారు
చేయాలని ప్రయత్మనసుతనానరు.
విదాయరుథలు ఈజిపుా, ఇండోనేషియా, పాలసీతనా మొద్లగ దేశాలలో
సాితంత్రయ సమర్ములో పాల్గగని తమ సర్ిసిము అర్చపంచారు. ఇలా
ప్రపంచములోని అనిన దేశాలలోను సాితంత్రయ సమర్ంలో ముంద్డుగ వేశారు.
అలాగే నడిపించాలని ఆచారుయని సంకలపము. అందుచేతనే ఆయన విదాయర్చథ
సంఘాలకు అండగావుండి అభివృదిధ చేసుతనానడు.
హర్చజనసేవ
"అసపృశయతకు సాథనమిచిచ హిందూమతము పాపమునకు ఒడిగటిానది.
ఆది మనలను పత్మతులను గావించను. దాని ఫల్లతముగా సామ్రాజయములో మనమే
పంచముల మయిత్మమి? - గాంధీజీ
ఆదిలో మానవులంతా సమానముగానే వునానరు. ఉచఛన్సచ భేదాలు
నాడు లేవు. అనంతర్ం వర్ా భేదాలు వచిచనవి. శూద్రులు పంచములు, ఆరుయలు
కారు. వీరు ఆదిమవాసులు, ఆరుయలకు లోబ్డిన భార్తీయులు శూద్రులయిర్చ.
అనగా సేవకులయిర్చ. లోబ్డని వార్చని ఛండాలుర్నిర్చ.
ప్రత్మదేశములోను ఇతర్ దేశములోనుంచి వచిచన సాిర్థపరులు
ఆదిమవాసులను అణగత్రొకకటం, నాశనం చేయటం, ప్రపంచములో
చూసుతనానము. ఆఫ్రికా ఆదిమవాసులను శేితముఖులు ఎలా హతమారుసుతననది,
అట్లిగే అమర్చకాకు వలస వచిచన వారు ఆ ఆదిమవాసులను హతమారుసుతనానరు.
వర్ాభేద్ం, ర్ంగభేద్ం, కులభేద్ం, మతభేద్ం, వర్గభేద్ం, ఏద్య ఒక భేద్ంతో
ప్రపంచమంతట్ల నర్కయాతన సాగచునే వుననది. రూసో ఇట్లి అనానడు. Man

164
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

is born free but he is every where in chains మానవుడు జనితః


సితంత్రుడుగానే పుట్లాడు. కాని అతడు అనినచోటి నిర్బంధ్యలలోనే ఉనానడు.
ఆరుయలలోనే వుననది వర్ాభేద్ము. ఆ వరాాలు మూడే అనానడు
నాయయశాస్త్రమును ర్చించిన గౌతముడు. దానికి సద్ృశయం ఆరుయలయిన బ్రాహిణ,
క్షత్రియ, వైశుయలకు ఉపనయనాధికార్ం వుననది. శూద్రులకు లేదు. తమకు లోబ్డిన
ఆదిమవాసులచేత బానిసతిము చేయించుకునానరు ఆరుయలు. వార్చకే శూద్రులని
నామమిచాచరు. విననివారు పంచములు. అంటరానివాళ్లి. ఇంతేకాదు చపపరాని
వాళ్లు కూడ అయాయరు. ఇది మన ఆధ్యయత్మిక అభివృదిధ. మన ఆర్యనాగర్చకత, మన
సనాతనధర్ిం.
ఈ పవిత్ర కర్ిభూములు పాముకు పాలు, చీమకు పంచదార్ పోస్తత
భూతద్య కనపరుస్తత ప్రపంచంలో ఎకకడా లేని అంటుద్యష్టనిన నెలకొలుపట
కంటే విపరీతమేమి? విజేతలు, విజితులను పెటేా ఆంక్ష కాదా? క్రోధము కాదా?
అమర్చకాలో, ఆఫ్రికాలో ర్ంగభేద్ము పాలక పాల్లత భేద్ము, విజేత విజితభేద్ం,
సపషాంగా మర్చకరూపంతో నేటికి గోచర్చసుతంది. ఈ కర్ిభూమిలో ఆ భేద్మే
మర్చక రూపంతో, ఈ మతం పేరుతో, దేవుని పేరుతో జరుగతుననది.
ఈ అమానుష కృతాయనిన అర్చకటాట్లనికి బుదుధడు, బ్సవేశిరుడు,
రామానుజుడు, బ్హినాయుడు, వేమన, వీరేశల్లంగం, బ్హిర్చష వంకటర్తనం,
ముననగ వార్డంద్రో కృషి చేశారు. కళారాధకుడుగా రామబ్హిం మాలపల్లి చిత్రం
దాిరా ఎంతో ప్రబోధం చేశాడు. ఇనిన దెబ్బలు త్మనన ఈ విషసర్పం యుగకర్త,
భార్త భాగయవిధ్యత, బాపూజీ దెబ్బతో చచిచంది. అసపృశయతా నివార్ణకై
మహాతుిడుచేసిన కృషి సర్ిత్రా వాయపించి ప్రజల హృద్యాలలో మారుప తెచిచనది.
ఆయనచే సాథపించబ్డిన హర్చజన సేవక సంఘం నేడు భార్తదేశమంతట్ల వార్చకై
ఆనిన విధ్యల పాటుపడుచుననది. ఒకనాడు బ్రాహిణుడు అనుభ్వించిన ప్రతేయక
గౌర్వం, హకుక, నేడు హర్చజనుడు అనుభ్వించుట మహాతుిని ప్రచార్ ప్రబోధం
గాక మర్డవర్చది? పూనా ఒడంబ్డిక దాిరా ఆ పుణయపురుషుడు హర్చజనులకు
ప్రయోజనం కల్లగించుటేకాక, హిందూ మతము నుండి వార్చని విడదీయ పనినన
కుట్రను కూలతోసి మన మతానికి మహతతర్ సేవ చేశాడు.

165
ఆచార్య ర్ంగా

ఆచార్యర్ంగా హర్చజనులకై చేసిన సేవ.


ఆంధ్రజ్ఞత్మకి జనకుడు, ఆంధ్రదేశానికి అనిన విధ్యల పాటుపడిన అమర్జీవి
వీరేశల్లంగం బోధనలవలి, అంటరానితనము చడెద్ని గ్రహించి, 1919లో డాకారు
నాయరు జీవితచర్చత్ర వ్రాసుతంటే, వార్చ అసపృశయతా నిరూిలనాకార్యము ఆచారుయని
హృద్యానిన ఆకర్చషంచింది.
1923 లో యూర్పులో ఉండగా అంటరానితనపు పైశాచిక కృతయం తెల్లసి
వచిచంది.
1923 లో సిదేశానికి త్మర్చగి రాగానే, హర్చజనులను, సేనహితులుగా
చూచుకొని, సహపంకిత భోజనాలకు ప్రోతాీహించి, తమ కుటుంబ్పు బావిని, వార్చకి
తెర్చచి, సంఘ బ్హిష్టకర్మును ధికకర్చంచను.
మహాతుిని నిరాిణ కార్యక్రమములో అసపృశయతా నిరూిలన విపివధోర్ణి
అధికంగా వచిచనది. ఆంధ్రపత్రికలో, “పంచములు” అనే శీర్చషకతో అయిదు
వాయసములు ప్రకటించను. అందులో సాంఘికంగా హర్చజనుల మధయ, స్త్రీలకు
సాితంత్రయము హెచుచగా నుననద్నిన్సన పంచాయితీ పాలనము అనుభ్వము లో
వుననద్ని, వార్చ అంటరానితనానికి ముఖయకార్ణము వార్చ ఆర్చథక దైనయత అని, వార్చని
ఉద్ధర్చంచాలంటే అసపృశయతానివార్ేత కాక, ఆర్చధక దైనయతను కూడ తొలగించాలని,
అందుకు ప్రాత్మపదికగా వయోజన వోటింగ వార్చకి కలగచయాయలని ప్రచార్ము
చేసెను.
వార్చ ఆర్చథక అభివృదిధని సతిర్ంగా సాగించాలంటే, వార్చకి తదితరులకు
కల్లపి వయవసాయకూల్ల సంఘాలు పెట్లాలని నిశచయించను. ఐతే ఆ సంఘాలు
రైతు సంఘాలతో కలసి రైతుకూల్లసమేిళన సహకార్ముల దాిరా పర్సపర్
అభివృదిధకి తోడపడాలనుకొనెను. ఇదే 1933 లో ప్రచుర్చంచిన హర్చజననాయకుడు,
అనే పుసతకం లో కూడ ఉద్యబధించను.
1925 లో వయోజనులకు ఓటింగహకుక పతేయకముగా హర్చజనులకు
ఉండాలని ఒక చినన పుసతకము వ్రాసి ప్రకటించను.

166
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

డాకారు అనిబిసెంటుగార్చ కామన్ వలుత బిలుిలో హర్చజనులకు వయోజన


ఓటింగహకుక ఉద్హర్చంపబ్డాలని ఆమతో ఢిల్లిలో మహమిదాల్ల ఇంటోి
చర్చచంచను. మహాతుిడు కూడ దీనిని అంగీకర్చంచను.
1928-29 సంయుకత నియోజకవర్గములో హర్చజనులకు కొనిన
సాధనములు ర్చజరుి చేయాలని ప్రచార్ము చేసెను.1928-29లో వచిచన లేబ్రు
రాయల్ కమీషన్ ముందు సాక్షయమిస్తత వయవసాయకూల్లల కన్ససపు సాంఘిక ఆర్చథక
ప్రణాళికను స్తచించను.
అదే ధోర్ణిలో తయారుచేయబ్డిన ఆయన ప్రణాళికను 1936 లో ఆంధ్ర
హర్చజన సంఘనాయకులకు పంపెను. అలాంటి దానినే 1938లో ఆంధ్రరాష్ట్ర రైతు
సంఘం చేత అంగీకర్చంపజేసెను. ఆయన కర్పత్రాలన్సన, ఈనాటి కమూయనిసుాపారీా
అగ ఆనాటి సోషల్లసుాపారీా కూడా అంగీకర్చంచినది.
1933లో మహాతుిని హర్చజన సేవా సంఘపు ప్రణాళికను శిర్సావహించి
విపివ మారాగన జనవర్చ, ఫ్టబ్రవర్చ నెలలలో రేపల్లి తాల్లకాలో 30 గ్రామాల
హర్చజనసేవాద్ళ యాత్రను సాగించను. ఆ యాత్రలో ప్రార్ంభ్ము గూడవల్లి
హర్చజనవాడలో జర్చగినది. వేలకువేలు వివిధ కులములకు చందిన రైతాంగముచేత
ఆ ద్ళమునకు సాిగతము, ఆత్మథయము, గౌర్వము, కలుగనటుి చేయకల్లగెను.
ఆయన చూపెటిాన ఈ దార్చని హర్చజన సేవకులు నడచుటకు ఇంకా ధైర్యము
పూనడము లేదు. అఖిల భార్త హర్చజన సేవక సంఘ ప్రధ్యన కార్యద్ర్చశ థకకర్
బాబా ఈ సేవాద్ళము సాధించిన సర్ికులసామర్సయము, సహపంకితభోజనాలు
తదితర్ అభివృదిధకర్ సాంఘిక సంసకర్ణలు చూచి చకితులైర్చ.
1933 డిసెంబ్రులో మహాతుిడు గంటూరుజిలాికు అరుదెంచినపుడు, జిలాి
హర్చజన సేవాసంఘానికి అధయక్షునిగావుండి వార్చ మపుపను పందెను. అపుపడే
నిడుబ్రోలు నుండి తాళిపాల్లము వర్కును, మహాతుిడు నడచి ఈ డొంకను పున్సత
మొనర్చచర్చ.
1923 లోను త్మర్చగి 1933లోను ఇటు నిడుబ్రోలులోను, అటు ద్ర్చశి
తాల్లకాలోను హర్చజనుల ఇండుి తగలబ్డగా వార్చకి అనేక విధముల
సాయపడెను. ఈ సేవా కార్యముననే, ఒకసార్చ ఒక హర్చజనుని తన మడమీద్

167
ఆచార్య ర్ంగా

ఎకికంచుకొని, ఇంటి పైకి ఎకికంచి, ఆ యింటిని కాపాడెను. ఆ పని అయిపోయిన


తరాిత గాని అటుల చేసినటుి ఆయనకు గరుతకు రాలేదు.
1933లో గాంధీజీ హర్చజన సేవకొర్కు ఉపవాసము చేయగా, మే నెలలో
కృష్టా, గంటూరు, నెల్లిరు జిలాిలలో ఎర్రటి ఎండలో అనేక గ్రామాలు
కాల్లనడకను త్మర్చగి ప్రచార్ముచేసి అంటరానితనమనే పిశాచానిన ఎదుర్చకనెను.
1935-45 లో కేంద్రశాసన సభ్లో హర్చజనులకు తదితర్ కూల్లలకు
వర్చతంచుచునన కన్ససపు శ్రమిక శాసనాల సహాయము కోర్డను.
హర్చజనులకు తదితర్ షెడూయలు తర్గతులకు సెంట్రల్ సరీిసుల ర్చజరుిడు
ఉద్యయగాలుండ వల్లననెను.
కోటి రూపాయలు గ్రామ పునర్చనరాిణ ఫండు హర్చజనులకు కూడ ఉపయోగ
పడాలని శాసనసభ్లో సిఫారుీచేసెను.
నిమనజ్ఞతుల(అణగదకకబ్డిన) విదాయరుథలకు ఉచిత విదాయసౌకరాయలు
ప్రభ్యతిం కల్లగించాలని విదాయర్చథ సభ్ల దాిరా ఆంద్యళన చేసెను.
1934,35 రైతాంగ విదాయలయమందు, హర్చజన విదాయరుథలకు సంపూర్ా
సమానతిము నిచుచచు ఉచిత భోజనము ఏర్పర్చను. ఆ విదాయలయములో తరీూదు
పందిన హర్చజనులలో ఒకరు సైనయములో కెపెానుగాను, మర్చకరు బెల్లన్
ట్రైనింగలో ఇంగాిండులోను ఉనానరు. ఇద్దరు డాకారు,ి ఎంద్రో ఆయురేిద్
వైదుయలు, ఇద్దరు గంటూరు, అనంతపుర్ం జిలాిలలో హర్చజన నాయకులు, ఇద్దరు
కృష్టా, పశిచమగోదావర్చ జిలాిలలో హర్చజన విదాయలయాలు, హాసాళ్లి
నడుపుతునానరు. రైతాంగ విదాయలయ పటాభ్ద్రులు 6, హర్చజన హాసాలుీను
గంటూరు, పశిచమ గోదావర్చ, కృష్టా, అనంతపుర్ం జిలాిలలో నడుపుతునానరు.
ఈ రోజువర్కు ఆయన ప్రచార్ములో హర్చజనదేవాలయ ప్రవేశము,
సహపంకిత భోజనాలను ప్రోతీహించడమేకాక, ప్రత్మచోట హర్చజనులకు ఆర్చధక
సౌకర్యము హెచుచచేయించుటకు కృషి చేస్తత ఉండుట పర్చపాటి.
నెల్లిరు జిలాిలో “ఒవేిరు” ప్రాజకుా కింద్ 1500 యకరాలు మాగాణి
హర్చజనులకు సహకార్ పద్ధత్మమీద్ సిలపఖరీదునకు ఇపిపంచను.
ఆయన తండ్రి నాగయయగార్చ జ్ఞాపకార్ధము 1925 లోనే మంచిన్సటి బావిని
హర్చజనులకు తవిించి యిచచను. రామాన్సడు విదాయలయపు నిరాిహకులలో

168
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

నొకర్గ బుచిచనాయుడు గారు ఈ జయంత్మ ఉతీవములో20 ఇండి జ్ఞగాలు


హర్చజనులకు ఇచిచర్చ. ఆయనేకాక ఆయన అనుచర్ సహచరులు కూడా హర్చజనుల
యెడల ప్రతేయకశద్ధ, అనురాగము చూపుచుందురు. ఆచార్య ర్ంగా రైతాంగ
సేవలోనే కాక, హర్చజన సేవలోనూ అగ్రగణుయలే.
గ్రామ పునర్చనరాిణము
గాంధీజీయే, ప్రప్రథమమున భార్తగ్రామ పునరుద్ధర్ణకై నడుము
బిగించాడు. అఖిలభార్త చర్ఖ్య సంఘము, అఖిలభార్త గ్రామపర్చశ్రమల
సంఘము మొద్లగ సంఘములను ఏరాపటుచేసి, విదాయవంతుల ద్ృషిాని
గ్రామీణులపై మర్లుచటే కాక, గ్రామసుతలలో చైతనయము కల్లగించను. ప్రజ్ఞశకితని
గ్రామాభ్యయద్యానికి ఆయన సంఘటిత పర్చినటుి ప్రభ్యతిముగాని, మరో
నాయకుడు గాని చేయలేదు.
కాంగ్రెసు గ్రామాలలో జర్చపించుటేకాక, కాంగ్రెసు గ్రామీణజన
ప్రయోజనాలకై ప్రయత్మనంచినటుి మారుపలు చేసెను. కాంగ్రెసు పలుకుబ్డి ప్రజలలో
అధికమౌతుంద్నే కార్ణంతో గవర్నమంటు వారు గ్రామాభ్యయద్య సంఘాలు
పెటాసాగారు. అంద్ల్ల ఉద్యయగలు, ఉద్యయగలు కానివారు కూడ కాంగ్రెసు పర్చసిథత్మ
తెల్లయని వార్గటవలి వార్చవలి ఏమీ కాలేదు. 1940 నుండి కేంద్రప్రభ్యతిము,
సాథనిక ప్రభ్యతిం, గ్రామ ప్రచార్క సంఘాలు, గ్రామాభివృదిధ సంఘాలు గ్రామప్రజల
జీవితప్రమాణానిన పెంచలేక పోయినవి. ఆరోగాయనిన అభివృదిధ పందించలేక
పోయినవి. గాంధీ ప్రణాళిక తపప మర్చక గతయంతర్ం లేదు, మహాతుినికి
తెల్లసినంతగా గ్రామసుధల అవసరాలు, గ్రామాలోి తక్షణము చేయవలసిన పనులు
మర్చకర్చకి తెల్లయవనుటలో ఆత్మశయోకిత యేమీలేదు.
ఆచార్యర్ంగా ఆంధ్రావనిలో గ్రామ ప్రజల శ్రేయోభివృదిధకి పాటుపడుతునన
వార్చలో ప్రముఖుడు. ఆయన శాసనసభ్లోనేమి, యితర్ కార్యక్రమములలో నేమి
ప్రప్రథమమున ఆయన యిచేచ ప్రాధ్యనయత గ్రామాలకే.
1. ఆచార్యర్ంగా పంచాయితీలు కావాలనెను. అందుకుగాను పంగల్లర్చ
నర్శింహారావుగార్చ మంత్రితిముతో గంటూరు జిలాి లోని 960 గ్రామాలకు
గాను 700 గ్రామాలలో పంచాయతీలు ఏరాపటు చేసెను,

169
ఆచార్య ర్ంగా

2. పంచాయతీదారులను ప్రోతాీహపర్చి ప్రభ్యతిము నుండి 1931,35


లలో 3 లక్షల గ్రాంటు తెపిపంచి, రైతుల చేత మర్చ మూడులక్షల పనిచేయించి 6
లక్షల విలువగల రోడుి, బావులు, చరువులు, హర్చజన యిండి వసతులు
కల్లపంచను.
3. గ్రామమునుండి శిసుత రూపేణా ప్రభ్యతాినికి పోతునన డబుబ నుండి
రైతులకు త్మర్చగి ఏమీ రావడము లేద్ని డా.కుమార్పప, మునిసాిమి నాయుడు
గార్ి వాద్నలను బ్లపరుస్తత, పంచాయితీలకు యివిబ్డే సెసుీను ‘కాణీ
నుండి అర్ధణా’ వర్కు వచుచనటుి చేసెను. అణా వర్కు దానిని పెంచాలనుట
ఆయన వాద్న.
4. గ్రామ పంచాయితీల పెతతనము నిర్ాయమయినపపటివల్ల మజ్ఞర్చటీ
సిదాధంత ప్రకార్మేకాక దానికితోడుగా ప్రాచీనగ్రామ పంచాయితీల బాల్లట్ నే
తోడు చేయాలనే ఆయన వాద్న.
5. గ్రామాలన్సన బ్సీతలుగా మార్చపోవుటకు యిషాపడడు. గ్రామాలు మన
నాగర్చకత, విజ్ఞాన ప్రబోధము, ఆనంద్దాయకములగ ఆటపాటలు, సాంఘిక,
రాజకీయ, పంచాయితీ సిరాజయము, ఆర్చథక సియం పోషకతిము
సాధించాలని ఆయన ఆలోచన.
6. ఆయన హృద్యమంతా గ్రామము మీద్నే లగనమై యుంటుంది. ఆందుకే
చదువుకొనన రైతుబిడెలంతా తదితర్ గామసుథలకు ఆద్ర్శముగా సేవ
చేయాలనును. అందుకు ఆయన తదితర్ నాయకులవల్ల బ్సీతలో నుండక,
నిడుబ్రోలు గ్రామములోనే పలములోనునన డొంకదార్చమాత్రమే కల్లగిన
గోభూమిలో ఉంటునానడు. ఆయన కెటుచూసిన పచచటిపైరులే. ఆయనకునన
దార్చలో పశువుల రాకపోకలే హెచుచగా పర్చపాటి. రైతాంగము వయవసాయ
కార్యనిర్ిహణములోయుననపుడు, వార్చంటిచుటూా వుంట్లరు. ఆయన తముిడు
లక్ష్మీనారాయణ యమ్. ఏ. బి. యల్. కూడ నిడుబ్రోలులోనే నివసిసుతనానరు.
ఇటు శ్రీమత్మ భార్తీదేవి అటు తముిలు సియముగా వయవసాయము చేసి
కొంటునానరు.
7. తదితర్ నాయకులంతా బ్సీతలకు పేరు తెస్తతవుంటే, అటు మహాతుిడు
సేవా గ్రామానిన, ఇటు వీరు నిడుబ్రోలును దేశమంతట్ల తెల్లసి వచేచటటుి

170
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

చేసుతనానరు. గ్రామానిన త్మర్చగి రాచబాటలతో రాణింపుకు తెసుతనానరు. మర్చ ఏ


ఇతర్ నాయకుని తలుచుకుంటే గ్రామజీవనము ఇలాప్రత్మబింబిసుతంది? ఈ
మూడు మారాగలు 1. గ్రామజీవనము 2. సింత వయవసాయము 3. స్త్రీలే
వయవసాయము చేయించుకోవటము ఆద్ర్శప్రాయములు. ఈ మూటిదాిరా
గ్రామపునరుద్ధర్ణకు పాటుపడుతునానరు.
గ్రామీణ ప్రజల వయవసధల సమాఖయ
మన పటాణములే హిందూదేశమని ఎవరునూ మోసపోరాదు. హిందూ
దేశము 7లక్షల 50 వేల పల్లిటూళిలోనే జీవించుచుననది. మన పటాణములు
ఆ పల్లిటూళిమీద్ జీవించుచుననవి. అవి ఏవీ తమ ఐశిరాయనిన
ఇతర్దేశముల నుండి తెచుచట లేదు. - గాంధీమహాతుిడు
నిజం చపుపకోవాలంటె మీకు ఆహార్మిసుతననవారు రైతులు. అందుచేత
వారే, మీ యజమానులై వుండవలసినవారు. కాని పర్చసిథతులు మర్చకరీత్మగ
యుననవి. పటాణవాసులు గ్రామసుథల ర్కాతనిన పీలుచకు తాగచునానరు. మీర్ంతా
గ్రామీణ సేవకులు కావలసిన సమయం వచిచంది." అని ఇటీవలనే (1946-8-2
ఆంధ్రప్రభ్) మర్చక హెచచర్చక మన మహాతుిడు చేసిన సంగత్మ మరువరాని
విషయం.
మహాతుిని అభీష్టానుసార్ం రైతాంగానికి గ్రామీణ ప్రజలకు సేవ
చేయుటలో ఆచార్య ర్ంగా అధికుడనుటలో ఆత్మశయోకితలేదు. ఆయన అహర్చనశము
యేకార్యము చేయుచునాన దీనియందే అధికశ్రద్ధ చూపుచుండుట ఆంద్రు ఎర్చగిన
విషయమే. 1935 లోనే ఆయన ఆల్లండియా సెంట్రల్ రూర్ల్ రీకన్ీ ట్రక్షన్
(అఖిలభార్త కేంద్రగ్రామ పునర్చనరాిణ సంఘము) సాథపించి, సాధనిక
ప్రభ్యతిములనిన, గ్రామీణప్రజల ప్రయోజనాలకు ప్రణాళికలు ప్రకటించి
పనిచేయుటకు ఏరాపటు చేయవలసింద్ని కేంద్ర ప్రభ్యతాినిన కోరాడు.
పల్లిలను అభివృదిధపర్చాలని కేంద్రప్రభ్యతిము 1935లో గ్రాంటు
ఇచిచనపుపడు, ఈ సంవతీర్మేగాక ప్రత్మ సంవతీర్ము ఇవాిలని ఆయన
స్తచనను ప్రభ్యతిము ఆమోదించను. ఒక కమిటీని కూడ నియమించను.1938-
5-30 న కోయంబ్తూతరులో గ్రామ సేవకులసభ్కు ఆయన అధయక్షత వహించను.

171
ఆచార్య ర్ంగా

ఆచార్యర్ంగాలో విశిషాత యేమంటే ఆయన యే కార్యమును ఒంటర్చగ


చేయడు, తాను చేయతలచుకొనన కారాయనికొక సంఘానిన సాథపించును. అలాగే
ఆయన అధయక్షతన 1945-3-17 తారీఖున ఢిల్లిలో గ్రామీణ ప్రజల వయవసథల
సమాఖయ సాథపింపబ్డెను. ఈ సంఘము ఉదేదశము- గ్రామములందు నివసించు
సామానయప్రజల యోగక్షేమములందు నిజమగ శ్రద్ధ కలవార్చనంద్ర్చని పారీాకక్షలతో
నిమితతము లేకుండ, కల్లయ దీసికొని ఒక వేదికమీదికి తెచుచటే.
ఈ సమాఖయ సక్రమముగా వయవహర్చంచు చుననది. 1946-2-24 న
ర్ంగాజి నాయకతాిన ఢిల్లిలో శర్చచంద్రబోసు అధయక్షతన మహాసభ్ జర్చగెను.
ఈ సమాఖయ తర్పున ఆచార్యర్ంగా సంపాద్కతాిన గ్రామప్రజలు అనే పక్ష
పత్రిక 1947 మార్చచనుండి ప్రకటింపబ్డుచుననది.
ఈ సంఘము 1946-3-4 బ్డెాటు చర్చ సంద్ర్భములో వకకలు, పుగాకు.
ఉపుప మొద్లగ వాటిమీద్ సుంకాలు ర్దుదచేయాలని, నిపుప పెటెాలు, పంచదార్
మీద్ సుంకాలు సగానికి సగము తగిగంచాలని ఒక ప్రకటన చేసెను.
భార్తదేశమంటే పల్లిటూరు- అని మహాతుిడు చపిపన చొపుపన నిర్ంతర్ం
పల్లిటూర్చ ప్రజల ప్రయోజనమునకై ఆయన పాటుపడుచునానడు.
కేంద్ర శాసనసభ్లో రైతులకు సేవ
కేంద్రశాసన సభ్లో రైతాంగ బ్ృంద్మును వివిధ పక్షసభ్యయల నుండి ఏర్పర్చి,
తదాిరా కేంద్రశాసనసభ్లో రైతులను గూర్చచ వివిధ సమయాలలో ప్రబోధం
చేశారు. ఆ రైతాంగబ్ృంద్ అధయక్షులు 1. డాకారు ఖ్యనుసాహెబు.
2.మురుతజ్ఞసాహెబు, 3.ర్ంగాగారు,
 పంచదార్ యెకెలీజు డూయటీ నుండి సం. 1 కి 5 లక్షలు చర్కు పండించు
రైతుల మార్డకటింగ సౌకర్యములకు గాను ప్రతేయకింప జేసిర్చ,
 సెంట్రల్ ఫార్డసుా కాలేజీని తెర్చపించిర్చ.
 వివిధ పంటలకు పాినింగ బాధయతను ప్రభ్యతిము ఆంగీకర్చంచునటుి
చేసిర్చ.
వయవసాయ పంటలకు కన్సస ధర్లు నిర్ాయించాలని ఆంద్యళన చేసిర్చ.
తుద్కు ప్రభ్యతిము వీర్చ వాద్నను అంగీకర్చంచినది. యుద్ధ సమయాలలో

172
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

పంటలధర్లు తదితర్ వసుతవుల ధర్లవల్లనే పెర్గనివాిలని, లేకునన రైతులకు


చాల యిబ్బందులని వాదించి 1943వర్కు జయమొందిర్చ. 1944 లో పంటల
ధర్లనిర్ాయం రైతులకు గిటిాంపుగా ఉండునటుి సాధించ గల్లగర్చ. ర్చకిిజిషన్,
ఎకిిజిషనిలో ప్రభ్యతోిద్యయగల లంచగొండితనము, దౌర్ానయములను తీవ్రముగా
విమర్చశంచి, చాలవర్కు తగిగంచగల్లగర్చ.
కమూయనిసుాలు ధ్యనయపుధర్ బ్సాత1కి 11-0-0 రూపాయల కంటే
పెర్గరాదు అంటే వీరు రూ.12 వర్కూ పెంచవల్లననిర్చ.ప్రభ్యతిము రూ.11-4-0
వర్కూ పెంచినది. బియయము త్మనువార్చకి చవకగా బియయం అందుటకు కోఆపరేటివ్
సోారుీ దాిరా అమికం జర్చగి మధయ వార్చ లాభ్ములు తగగవల్లనని వార్చ ప్రయతనము
వలననే కోఆపరేటివ సోార్ీ ల దాిరా బియయము అమిబ్డుచుననవి. యుద్ధము
వచిచన తరువాత పత్మతపంటకు మార్డకటు పడిపోయినందున, ఆ రైతులను
ర్క్షంచుటకు కన్ససధర్లు నిర్ాయించి పైగా నషాపర్చహార్ మిచుచటకు అసెంబ్లి రైతు
బ్ృంద్ం దాిరా సాధించారు.
వేరుశనగకు యెగమత్మ పడిపోగా యిటు రైతులకు ఆ పంటను
తగిగంచమని సలహానిచుచచు ఆటు ప్రభ్యతిము యిండియాలోనే నూనె పదారాథల
ఉతపత్మత, ఉపయోగము అభివృదిధ చేయాలనిర్చ. రైతులు తమ నూనెగింజలను
సరాసర్చమార్డకటు చేసుకొనుటకు అఖిల భార్త గ్రండ్ నట్ సిండికేటుకు
సాయపడుచునానరు. పగాకు రైతులకు మార్డకటింగ సౌకర్యములు కావాలని
ప్రచార్ము చేసిర్చ. రైతుల మీద్ పడుచుననశిసుతలను పునర్చిమర్శన చేసి తగిగంచాలని
పటుాపటిార్చ, ఆయురేిద్ పశుచికితాీవిధ్యనమును ప్రోతీహించి వృదిధచేయాలని
బ్లవంతపెటాగా, ప్రభ్యతిము ఒక ప్రతేయకవిచార్ణ చేయించను.
కెిట్లా భూకంపములో నషాపడిన రైతులకు ర్క్షణ చేకూరుచటలో చాలా
సాయపడిర్చ. అజీిర్, మీరాిరు రైతులను ఇసితమారేదార్ అనే జమిందారుల నుండి
ర్క్షంచుటకు రీ సెటిల్ మంటు చేయించిర్చ.
ఉపుప పండించు రైతులకు నెల్లిరు, విశాఖ జిలాిలలో రైతుసంఘాలు
యేర్పర్చి వార్చకి తగిన ధర్లు వచుచనటుి చేసిర్చ. ఉపుప ఎకెలీజు

173
ఆచార్య ర్ంగా

లంచగొండితనమును చాలావర్కు మానిపంచిర్చ.రుణాలు చల్లించలేని రైతులను


జైలులో ఉంచరాద్ని వాదించి చాలా జయం పందిర్చ.
రుణాలను గర్చంచి మార్చటోర్చయం కావాలని కేంద్రశాసనసభా రైతు
బ్ృంద్ం సాయముతో అసెంబ్లిలో పాయసగనటుి చేసిర్చ. ర్చజరుిబాయంకు,
వయవసాయశాఖ రైతులకు పర్పత్మ హెచుచ అగనటుి చేసిర్చ. కేంద్ర వయవసాయ
కళాశాలకై చాలాకృషి చేసిర్చ.
పంజ్ఞబులో గర్రాలను పెంచు రైతుల ర్క్షణకై సాయపడిర్చ, అసాీం,
బెంగాలు రైతులకు వర్ద్లు, మురుగ, మలేర్చయాలనుండి ర్క్షణకై కేంద్ర
ప్రభ్యతిము శ్రద్ధతీసుకోవాలనిర్చ. 1935-37.లలో తుంగభ్ద్ర ప్రాజకుా (కరానటక
లో ఉననది. ర్ంగా గారు దీనికై విశేష కృషిసలాపరు) విషయమై కేంద్రప్రభ్యతిము,
మైస్తరు, హైద్రాబాద్ ప్రభ్యతాిలతో ప్రాథమిక సంప్రదింపులు, రాజీయతానలు
పూర్చతయగనటుి చేసిర్చ. భూమికోత నివార్ణకు ప్రప్రథమంగా భార్తదేశంలో
ఆంద్యళన చేసి, ప్రభ్యతిము సహాయపడాలని వాదించిర్చ. పశుజ్ఞత్మకి అవసర్మైన
టీకాలు, మందు వగైరా రైతులకు ఉచితంగానో లేక చవక ధర్లోి
అంద్చేయాలనిర్చ. కొబ్బర్చ పండించు రైతులకు కన్ససధర్ల ఏరాపటుి, సిలోను నుండి
ర్క్షణఏరాపటుి చేయించిర్చ.పోక, పగాకు మీద్ ఎకెలీజు డూయటీ సుముఖంగా
వుండేటటుి చేయాలనిర్చ. ద్రవోయలబణం వృదిధ కారాద్నానరు. కార్చికులకు అసాీం
తోటలోి పనిచేసుతనన కూల్లలకు ర్క్షణకల్లపంచిర్చ. బ్రాి కాందిశీకులోి సామానయ
కూల్లలను గర్చంచి ప్రభ్యతిము అశ్రద్ధ చేయుచుండగా తగిన అలవనుీలు, కరువు
పనులు, బ్లద్లకు ఉచిత పోషణ కల్లగించిర్చ. త్మర్చగి వారు బ్రాికు పోవునెడల వార్చ
రాజకీయ, ఆర్చధక హకుకలు ర్క్షంచబ్డాలని కృషిచేసుతనానరు. సింహళ మలయా
లలో ఉనన భార్తీయ కూల్లలకు కన్ససపు జీవనభ్ృత్మని ఏరాపటు చేయునటుి చేసిర్చ.
లేబ్రు శాసనాలు వయవసాయకూల్లలకు కూడా అనియించాలనిర్చ. ప్రతేయకంగా
work men's Compensation Act, payments Act వయవసాయకూల్లలకు
వర్చతంచాలనిర్చ. వటిాచాకిరీని ప్రభ్యతయము ఆపుద్ల చేయించాలనిన అంతరాాతీయ
లేబ్రు సంఘ తీరాినాలను ప్రభ్యతిము ఆమలు పర్చాలనిర్చ. వీర్చ కృషివలి
దేశంలో వటిాచాకిర్చ ఎకకడెకకడ ఎంతగా తగిగంచబ్డినద్య విచార్ణ ర్చపోరుా

174
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

చేయబ్డినది. ఫాయకారీ యాకుా 5 నుండి 20 వర్కు వునన నిబ్ంధనలు కూల్లలను


పెటుాకొంటునన కారాథనాలకు కూడా వర్చతంచాల్ల అనానరు.
కూల్లల పర్పాటివలి అపాయము కల్లగినపపటికీ కూల్లలకు నషాపర్చహార్ం
చల్లించాలనిర్చ. Trade disputes act కూల్లలకు సమి చేసే హకుక
నిరోధించరాద్నిర్చ. Payments Of Wages Act కూల్లలంద్ర్చకీ వర్చతంచాలనిర్చ.
Mineral Welfare Fund Committees in Mines సంఘాలకు
యజమానులతో సమానముగ ప్రాత్మనిథయము వుండవల్లననిర్చ. లేబ్రు సమసయలు
అనినటిలోనూ ప్రతేయక శ్రద్ధ వహించు శ్రీ యన్. యం. జోషీకి అండగా వుండి 1936
వర్కు శ్రీ వి. వి. గిర్చ నాయకతిము కింద్ తోడపడుతూ 1937 నుండి 42 వర్కూ
అసెంబిి కాంగ్రెసు పారీాలో లేబ్రు తర్పున ప్రతేయక నాయకునిగా ఉండిర్చ. రైలేి
లేబ్రు ర్క్షణకు పనిచేస్తత ముఖయంగా క్రింది వరాగలకు provident Fund
సౌకరాయలు ఉండాలనిర్చ. మోట్లరు పనివార్లకు భ్విషయనిధి (ప్రావిడెంటు ఫండు)
వుండాలనిర్చ. సీామరు కూల్లల ర్క్షణకై పాటుపడిర్చ.
బిరాి ఢిల్లి మిలుిలో కూల్లలకు నాయకుడై సమిను జయప్రద్ంగా సాగించి,
కాంగ్రెసు బిరాి లాంటి కోటీశిరులకు గలాము కాద్ని నిరూపించిర్చ.
మలేర్చయావాయధి నివార్ణకు కిినైను విర్చవిగా తగినంత మనదేశములో
కేంద్రప్రభ్యతి బాధయతమీద్ తయారుచేసి, ప్రజలకు ఆంద్జేయాలనిర్చ. దేశాంతర్
వాయపారాభివృదిధకి ద్యహద్ంగా ప్రభ్యతిము అవసర్మైన సదుపాయాలు
ఒసగవల్లననిర్చ. బ్రాి ప్రయాణీకులకు, మలయా ప్రయాణీకులకు ప్రయాణ
సౌకరాయలు ఏరాపటు చేయించిర్చ.
రేడియోలు గ్రామాలలో హెచుచగా ప్రచార్ము కావాలనిర్చ. బ్ంగార్ము
యిండియా నుండి విదేశాలకు ఎగమత్మ కారాద్నానరు. బ్ంగార్ము బ్దులు
ధ్యనయమే ఎగమత్మ చేయాలనానరు. (exchanges) గ్రామాలలో పోసాాఫీసు
సౌకరాయలు ఏరాపటు చేసే నిమితతం ప్రభ్యతిము సం.కు 5 లక్షలు అద్నంగా
హెచిపంచునటుి చేసిర్చ. కేంద్ర ఆహార్సంఘమును నిర్చించుటకు సలహాల్లచిచ
విజయమందిర్చ. ప్రథమ సంఘములో వారు ప్రధ్యన సభ్యయలు.

175
ఆచార్య ర్ంగా

విశాఖపటాణపు హార్బరు మూయకుండునటుి చూచిర్చ. ఆంధ్రదేశమునకు


ప్రతేయక రేడియోసేాషను కొర్కై చాలా యత్మనంచిర్చ. యతనం ఫల్లంచకపోవుట
శోచన్సయం. హిందూదేశ చార్చత్రక శిలపనిధులను ప్రభ్యతిం జ్ఞగ్రతత తీసుకొని
కాపాడాలని హెచచర్చంచిర్చ. నాగారుానకొండకు రోడుె వేయించుటకు, మూయజియం
కటిాంచుటకు భ్టిాప్రోలు, అమరావత్మ స్తథపాలు ర్క్షంచుటకు వీర్చ ప్రయతనము
వలననే ప్రభ్యతిము పూనుకొననది.
నెల్లిరు, గంటూరు, మిగతా కోసాత జిలాిలనినటిలోను, రాయలసీమ
లోను గాంధీ-ఇర్చిన్ ఒడంబ్డిక దాిరా ఉచితంగా ఉపుప తయారుచేసుకునే
అధికార్ము త్మర్చగి సిథర్పర్చిర్చ. దీనిని గాంధీజీ ఎంతగానో మచుచకొనిర్చ.
బాయంకులు, ఇనూీయర్డనుీ, పేమంటుి అన్సన ప్రభ్యతిపర్ము కావాలనిర్చ. దేశంలో
నదులు, కాలిలపై ప్రయాణ సౌకరాయలు వృదిధచేసి, గ్రామీణులకు సౌకరాయలేర్పర్
చాలని చాలా ఆంద్యళన చేసిర్చ.
బ్కింగ్ హామ్ కాలువ త్మర్చగి నెల్లిరు నుండి మద్రాసు వర్కు తెరుచు
కొనునటుి చేసిర్చ. 1935 రాయలసీమ కరువునివార్ణకై ఎంతైనా పాటుపడిర్చ.
అసెంబ్లి భ్వనము మీద్ సభ్యయల అంగీకార్ముతో నిమితతము లేకుండా ఎగర్వేయ
బ్డుచునన యూనియన్ జ్ఞక్ ను శ్రీ మోహన్ లాల్ సకేీనా గార్చతో కలసి,
పీకిపార్వేసి, ధైర్యసాహసాలను చూపెటిార్చ.
చేత్మపర్చశ్రమల అభివృదిధకొర్కై కేంద్రప్రభ్యతిముచేత విచార్ణ చేయించిర్చ.
ఆర్చథక పునర్చనరాిణ పాినింగలో చేత్మపనులకు ప్రతేయక ఉపసంఘానిన నియమించిర్చ.
చేనేతపర్చశ్రమల కొర్కు వారు చేసిన తీవ్రకృషియే యీనాటికి ఒక విచార్ణ
సంఘము, ఒక అఖిలభార్త చేనేతబోరుె ఏర్పడినవి. చేనేతవసుతవుల ధర్ల
కంట్రోలు ఆపబ్డినది.
కోటిరూపాయిల గ్రామపునర్చనరాిణ ఫండును గ్రామాల న్సటివసతులకు,
హర్చజనోద్ధర్ణకు ప్రతేయకంగా వినియోగించునటుి మర్చక సంవతీర్ం కూడా యీ
ఫండును పడిగించునటుి చూచిర్చ. హర్చజనులు తదితర్ షెడూయలుె తర్గతులకు
సెంట్రల్ సరీిసులో ర్చజరుిడు ఉద్యయగాలు వుండాలనిర్చ.
కొండజ్ఞతులు తదితర్ ఆదిమ వాసుల ప్రజ్ఞర్క్షణకై పనిచేస్తత
పుసుల్లరు కోద్ండరామయయగార్చ తోడాపటుతో ట్రైబ్ల్ పీపుల్ీ అసోసియేషన్

176
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

నడిపిర్చ. Criminal tribes Act సవర్చంచుటకు బిలుిను తయారు చేసిర్చ.


జీవకారుణయ నిరాిణానికి కృషి చేసిర్చ. వివిధ దేశాలలో మన వాయపార్ము
పెరుగటకు ట్రేడ్ కమీషనర్ిను నియమించాలనిర్చ.
అసెంబ్లి పారీాకి ప్రతేయకంగా గణాంకవిభాగం ఏరాపటుకు ప్రయత్మనంచిర్చ.
అసెంబ్లిలో అత్మప్రాముఖయం గల పబిిక్ అకౌంటుీ కమిటీలో, ప్రముఖ సభ్యయనిగా
1935 నుండి చాలా పాటుపడిర్చ. శాస్త్రీయ సోషల్లజమును శాసనసభ్లో ఉపనయసిం
చుటలోను, ప్రచార్ం చేయుటలోను కె.టి.ష్ట ర్ంగాను మాకెీటిన్ గార్చతో పోల్లచర్చ.
కిసాన్ కాంగ్రెస్ట
మొగడిని కొటిా మొగసాలకెకికనటుాగా వుంది కమూయనిషుాలధోర్ణి. వారు
ఐకయ రైతు ఉద్యమానిన నాశనం చేసి, తమ కుట్రలతో అఖిల భార్త కిసాను సభ్ను
సాిధీనం చేసుకుని, దానిని తమ పారీా రాజకీయాలకు ఉపయోగపరుచకుంటూ,
ఆచార్య ర్ంగా రైతు సంఘానిన చీల్లచ, పోటీ సంఘానిన పెటిా రైతు ఉద్యమానిన
నాశనం చేసుతనానడని, రైతు సంఘం సితంత్రవర్గ సంసథగా ఉండనవసర్ంలేద్ని,
కాంగ్రెసుకు అనుబ్ంధసంసధగా ఉండాలని ఆంటునానడని, ఈ విధంగా అయితే
వివిధ రాజకీయ పారీాలు కాంగ్రెసు రైతుసంఘంతో కలవవు కనుక, అది రైతు
ఉద్యమానికి దెబ్బని, కమూయనిషుాలు అసతయప్రచార్ం చేసుతనానరు. తాము పారీా
అతీతులుగా సంచర్చంచుతుననటుి ప్రచార్ం చేయుచునానరు. ఇందులో యదార్థము
ఇంచుక విచార్చదాదము.
కర్షకోద్యమ జనిదాత ఆచార్య ర్ంగా అయినపపటికీ, ఆచార్య ర్ంగా, సాిమి
సహజ్ఞనంద్, ఇందులాల్ యాజిాక్ ఈ ముగగరు కర్షక త్రిమూరుతలని భార్త
దేశమున ప్రసిదిధ చందారు. వీరు కిసాన్ సభ్ మూలపురుషులు. తమ
శకితయుకుతలన్సన దానికై ధ్యర్పోసిన కిసాను నాయకులు. అటు తరాిత మోహనలాల్
గౌతమ మొద్లగవారు వసాతరు. కిసాను సభ్ను బ్లపర్చిన పారీా కాంగ్రెసు
సోషల్లసుా పారీా. కమూయనిషుాలు సహజంగా వార్చకి రైతులయందుండే విముఖ
భావానినబ్టిా రైతు ఉద్యమంలోకి రాలేదు, అఖిల భార్త కిసాను సభ్ బాగాబ్లపడిన
తరాిత 1936 లో కొదిదగాను, 1937 లో విశేషంగాను వచాచరు.

177
ఆచార్య ర్ంగా

ఇది ప్రప్రథమమున అఖిలభార్త కిసానుసమాఖయగా ఏర్పడి 1935లో


మోహనలాల్ గౌతమచే, 'కిసాను కాంగ్రెసు' అను పేరు బాగా వుండునని తెచిచన
తీరాినము అనంతర్ం అంద్ర్చచే అంగీకర్చంపబ్డింది. అటు తరాిత ఇది 1938
లో కిసాను సభ్ అని మార్చబ్డినది,
1940 వర్కు అనిన గ్రూపులు కిసాను సభ్లో వుండి, అనేక కారాయలు
సాధించారు. అపపటివర్కు కాంగ్రెసు సోషల్లషుాలు కిసాను మజూదరులు (ర్ంగా
గ్రూపు), ఫార్ిర్ె బాిక్, కిసాన్ మజూెర్ నేషనల్ ఫ్రంట్ (కమూయనిషుాలు) ఉనానరు.
అదివర్కే గయ కిసాన్ సభ్లో(1939) మొటామొద్టిసార్చ అంగీకర్చంపబ్డిన
రైతుకూల్ల రాజయ ఆశయం, 1940 పలాసా కిసాన్ సభ్లో ఆమోదించబ్డింది. కాని
కమూయనిషుాలు రైతుకూల్ల రాజయనినాద్ం మరుగపూసిన బూరుావా నినాద్ం అని
అంటూ తమతమ నకక జితుతలు ఆర్ంభించారు. రైతు ఉద్యమంలో చేర్చ, రైతుల
రాజకీయ వయకితతిము ప్రకటించుకోరాద్ని, శ్రమిక నియంతృతిమే ముకిత
మార్గమని, రైతు ఉద్యమానిన, రైతాంగ రాజకీయ వయకితతాినిన అణగదకక
ఆర్ంభించారు కమూయనిషుాలు. ఇదే రైతు ఉద్యమంలో విభేదాలకు నాంది అయింది.
1940 లో కమూయనిషుాలు మొటామొద్టి ద్ఫా, సోషల్లషుాలను కిసాన్ సభ్
నుండి బ్యటకు పంపుటకు తంత్రానిన పనిన, ఇతరుల సహాయానిన చేదుమందుకు
చకెకర్ పూసి ఇచిచనటుిగా సఫల్లకృతులైనారు. అనంతర్ం 1941 నవంబ్రులో
ఫార్ిర్ె బాికు వార్చని పయనం చేశారు.
రైతుల యెడల కమూయనిషుాల వైఖర్చ తెల్లయాలంటే ఆచార్య ర్ంగా ర్చించిన
‘రైతులు- కమూయనిషుాలు’ చద్వాల్ల. 1942 బ్లహారులో ఇందులాల్ యాజిాక్
అధయక్షతన జర్చగిన అఖిలభార్త కిసాన్ సభ్లో కమూయనిషుాలు ప్రజ్ఞయుద్ధ,
పాకిసాతను నినాదాలను ప్రవేశపెటా ద్ల్లచేటపపటికి ఆచార్య ర్ంగా అడుె తగిలాడు.
అంతట రాజీ మారాగన పోవుటకు అంద్రూ ఒపుపకుననందున వివాదాసపద్
తీరాినాలు విడిచివేయబ్డాెయి. కాని ఆ సభ్ అనంతర్ం పి.సి. జోషి తమ పారీా
పత్రికలో రాజీకి భిననంగా ర్ంగామీద్ విరుచుకుపడుతూ ఒక పెద్ద ప్రకటన చేశాడు.
అనంతర్ం ఆగసుా తీరాినం వలి కాంగ్రెసు నాయకులంద్రు కారాగృహంలో
కల్లగిన అవకాశం చూసుకొని, ఆచార్య ర్ంగా లేని సమయాన అనిన అంశాలమీద్,
అనినగ్రూపులవార్చకి, అంగీకార్మౌ రాజీవిధ్యనం, అవలంబించాలనే సాంప్ర

178
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

దాయానిన త్ర్యసివేసి, 1942 సెపెాంబ్రు 24 వ తేదీన బంబాయిలో సమావేశమైన


అఖిల భార్త కిసాను కౌనిీలు- ర్ంగా గ్రూపునుకూడ బ్యటకు పంపాలని,
ఆంధ్రరాష్ట్ర రైతునాయకులగ లక్ష్మీనారాయణ, నాగేశిర్రావు ప్రభ్ృతులు
రాజీనామా యివిక పోయినా, ఆ సమావేశానికి ఆంధ్రప్రత్మనిధిగా రైతు సంఘ
ప్రాథమిక సభ్యయడు కూడా కాని చండ్ర రాజేశిర్రావుని (ఆంధ్ర కమూయనిసుాపారీా
సెక్రటరీ) సభ్యయనిగా తీసుకొననది. ఇంతేకాక జ్ఞతీయోద్యమానికి భిననంగాను, తమ
కమూయనిసుా పారీా పంథాకు ఆనుకూలంగాను తీరాినాలు చేసింది,దీనిన సహించలేక
ద్క్షణభార్త జోన్ సభ్యయలైన, ఆంధ్ర, తమిళ, కేర్ళ, మైస్తరు, హైద్రాబాదు
మొద్లగ ఆ యా రాష్ట్రసంఘాలు కిసాను సభ్నుండి వైదలగి జ్ఞతీయోద్యమంలో
చేర్చనవి. 1942 నవంబ్రు 7,8 తేదీలలో ఆంధ్రరాష్ట్ర రైతు కాంగ్రెసుసంఘ
కార్యనిరాిహక సంఘం కమూయనిసుాల భార్త కిసాను సభ్నుండి విడిచిపోవ
తీరాినం చేసి, విడిపోయి సితంత్రంగా వయవహర్చంచుట కొనసాగించింది.
ఈ విధంగా సోషల్లషుాలను, ఫార్ిరుె బాికును, ర్ంగా గ్రూపునుబటికి
పంపినా, ఇదుగో మాది సర్ిపక్ష సభ్, ఇంకా కావల్లసేత చూడండి. మా సభ్లో
మూలపురుషులైన సహజ్ఞనంద్, సర్సితీ యాజిాక్ వునానరు. ఇదే అచచమైన
అఖిలభార్త రైతుసభ్ అని కమూయనిసుాలు కపటనాటకాలాడారు. ఆ బ్ండార్ం కాసత
బటపడింది అనంతర్ం. కపటం యెంత కాలం సాగతుంది? ఆచార్య ర్ంగా
1942లో విడిపోతే 1944 లో యాజిాక్ బ్యటకు వచాచడు. తుటాతుద్కు సాిమి
సహజ్ఞనంద్ కమూయనిసుాలు కిసాను సభ్ను తమ పారీా ప్రయోజనాల కొర్కు
ఉపయోగించుకొంటూ రైతువయత్మరేక ధోర్ణితో వర్చతసుతనానర్ని ఒక పెద్ద సేాటుమంటు
యిచిచ 1945లో బటపడాెడు.
కనుక కిసాను నాయకులని ప్రఖ్యయత్మ గాంచిన ఆచార్యర్ంగా, సాిమి
సహజ్ఞనంద్, ఇందు లాల్ యాజిాక్, గౌతమ, ఆచార్య నరేంద్రదేవ్ మొద్లగ
వార్డవరు నేడు అఖిల భార్త కిసాను సభ్లో లేరు. ఇక ఎవర్చని పెటుాకొని వారు
తమది సర్ిపక్ష సభ్ అంట్లరు, నేడది అఖిలభార్త కమూయనిషుా పారీా అనుబ్ంధ
సంసథ అయింది. అందులో కమూయనిసుాలు మినహా మర్చకరులేరు. అయినా అది

179
ఆచార్య ర్ంగా

అనిన పక్షాలసభ్ అని యదారాధనిన మరుగపర్చి, అబ్దాధలు ఆడట్లనికి ప్రయతానలు


చేసాతరు కమూయనిసుాలు.
వీర్చ మిత్రుడగ హోం మంబ్రు సర్, ర్డజినాలుె మాకుీవల్, బెజవాడలో
1944 లో జర్చగిన కిసాను సభ్ను గర్చంచి కేంద్ర శాసనసభ్లో మాట్లిడుతూ,
ఇషాం లేకపోయినా, అది కమూయనిసుాల అదుపు ఆజాలలో ఉండే కిసాను సభ్ అని
అంగీకర్చంచక తపిపంది కాదు. ఇంతే కాదు, అమర్చకా దేశీయుడగ ఎడాగర్ సోన
మనదేశం వచిచ, పి. సి. జోషిని కలుసుకొని, కమూయనిసుాల చేతులోి నేడు
కషాజీవులు అఖిల భార్త సంసథలైన, నేషనల్ ట్రేడు యూనియన్ కౌనిీల్, అఖిల
భార్త కిసాను సభ్ వుననవి. వారు వాటిని సోషల్లషుాల నుండి హసతగతం
చేసుకొనానరు" అని వార్చని మచుచకొంటూ రాశాడు.
14.1.1947 తేదీన కమూయనిసుా పారీా ఆఫీసులు సోదాచేస్తత దాని
అనుబ్ంధ సంసధలగ స్తాడెంటుీ ఫెడరేషనుతోపాటు కిసానుసభ్ ఆఫీసును
కూడాసోదా చేసిన సంగత్మతో ఈ ర్హసయము బ్టాబ్యలైనది. కలకతాతలో
కమూయనిసుాలతో పాటు అఖిల భార్త కిసాన్ సభ్ కార్యద్ర్చశ అబుదల్ ర్స్తల్ కూడా
అర్డసుా అయాయడు.
ఇతరులను బటకు పంపి, కిసానుసభ్ను తమ ఆనుబ్ంధ సంసథగా
చేసుకొనన కమూయనిసుాలు, ఆచార్య ర్ంగా, కిసానోద్యమ విధింసుకుడని, పోటీ
సంఘాలు పెటుాతునానడని అనటం సాహసం, అసతయం గాక మరేమిటి? "ఐకయతే
మన అభివృదిధకి ఆధ్యర్ం.", "ఐకయతా ఉద్యమానిన నిర్చించుదాం" అంట్లరు
కమూయనిసుాలు. ఎవర్చతో వీర్చ ఐకయత? ఏ పారీాతో కల్లసి ఏమిసాధించారు వీరు?
అంద్ర్చని మోసగించువార్చని ఎవరు నముిదురు? సోషల్లషుాలు, కాంగ్రెసువారు,
వీరు చేయు మోసానిన గ్రహించే, వార్చని ఆయా సంసథలనుండి బటకు పంపారు.
ఎంత పూసుకు త్మరుగదామనుకునానఈ ప్రబుదుధలను అంబ్బద్కరు, జినానలు ఆమడ
దూర్ంలో వుంచుతునానరు. ఎందుకొచిచన నినాదాల్లవి?
ఈ విధంగా అ. భా. రై. సభ్ నుండి విడిపోయిన తరాిత సోషల్లషుాలు, ఫార్ిర్ె
బాికు వారు వేరు వేరు రైతు సభ్లను సాథపించారు. ట్లండను, సహజ్ఞనంద్
ప్రభ్ృతులు అఖిల భార్త రైతుసభ్ను మర్చక దానిన ఏరాపటుచేయాలని
ప్రయతానలను చేస్తత ఆచార్యర్ంగాను ఆహాినించారు. వారు దానిన కాంగ్రెసు

180
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

అనుకూలమైన సంసథగా చేయాలని సంకల్లపంచారు. ఆచార్యర్ంగా దానిన


కాంగ్రెసుకు ఆండగా గాక ఆనుబ్ంధ సంసథగా చయాయలని తలచాడు. అది
వార్ంగీకర్చంచ లేదు. అందువలి ఆయన దానిలో పాల్గగనలేదు. ఆచార్యర్ంగా ఇలా
ఆనానడు "నా అనుభ్వానినబ్టిా రైతుసభ్ కాంగ్రెసుకి అధీనసంసథగా ఉంటేనే
మంచిద్ని అంటే వారు దానికి అంగీకర్చంచక, మాది కాంగ్రెసుకు అండగా
ఉంటుంది గాని అనుబ్ంధంగా వుండట్లనికి వీలేిద్నానరు. ఇదివర్కు ఆఖిల భార్త
కిసానుసభ్ కాంగ్రెసుకి అండగా ఉండాలనే ఉదేదశంతోనే సాథపించాము,
అదికమూయనిసుాల చేత్మలో పడింది. దీనికి అటిా గత్మ పటాకుండా ఉండగలందులకు
నేను కిసాను కాంగ్రెసు సాథపిసుతనాననని ప్రకటించి కిసానుకాంగ్రెసును 1945
సెపెాంబ్రు 26 సాధపించాడు. కాంగ్రెసు రాజకీయ నాయకతిమే కిసానుకాంగ్రెసు
అనుసర్చసుతంది. హకుకలను గర్చంచి పోరాట్లలు, సతాయగ్రహాలు, కాంగ్రెసు
ఆజ్ఞానుసార్మే జరుపుతుంది, రైతుల దైనందిన ఆర్చధక అవసరాలను తీరుచకోవలసి
ఉంటుంది. ఈ కిసాను కాంగ్రెసు ఆంధ్రాలో బ్లపడింది. కాని యావదాభర్తంలో
ఇది ఇంకా వృదిధ కాలేదు. రాజకీయ పారీాలు అధికమై ఆయా పారీాల ప్రాబ్లయం
కొర్కు రైతులను ఉపయోగించు కోవాలనే ప్రయతనమే ఇందుకు కార్ణం.
21.11.1946 తేదీని కిసాను కాంగ్రెసు సభ్ ఆచారుయని అధయక్షతన
ఢిల్లిలో జర్చగెను. వివిధ ప్రాంతీయులతో కూడిన వర్చకంగ కమిటీ కూడ ఏర్పడింది.
1931 లో ఆంధ్రలో జసిాస్ట పారీా వారు రాష్ట్ర రైతు సంఘానిన సాిధీనం చేసుకుంటే,
ఆయన రైతు సంఘానిన సాథపించి అనంతర్ం దానిన సాిధీనం చేసుకొనానరు.
ప్రపంచ ఉతపత్మతదారుల సభ్
మార్కు, ల్లనిన్, సాాల్లన్ ప్రభ్ృతులైన పాశాచతయ కమూయనిషుా సిదాధంతులు ఈ
ప్రపంచ ఆర్చధకవయవసథ యందు పీడిత ప్రజలునానర్ని కనుగొనానరు. ఆ పీడిత ప్రజలు
వార్చ అనుభ్వానిన బ్టిా పార్చశ్రమిక కూల్లలే అని వారు భావించారు. వారు
రైతులను ఒక వర్గంగానే భావించలేదు, వార్చ పాశాచతయ అనుభ్వాలను బ్టిా
యింతేకాదు, రైతులు కూల్లలుగా తిర్గా మార్చపోయేవార్ని, మార్చపోవుట
అవసర్మని, కనుక వార్చని ప్రతేయక వర్గముగా భావించుట అవసర్ము లేద్నే
భ్రమకు లోనైర్చ. అందుచే పీడిత ప్రజలంటే కూల్లలే, అనగా పార్చశ్రమిక కూల్లలే

181
ఆచార్య ర్ంగా

అనే దురాభవమునకు లోనై, సోషల్లసుాలు, కమూయనిసుాలు వార్చ కొర్కే అధికంగా


పాటుపడుతునానరు.
కాని నాయయముగా ఆలోచించినచో కార్చికులకంటే అధోగత్మలో నుండిన,
వయవసాయక ప్రజలపై ప్రపంచమంతట్ల అధికంగా సాగింపబ్డుతునన ద్యపిడీ
విధ్యనానిన ఈనాటి వర్కు పాశాఛతయ సోషల్లషుాలు, కమూయనిసుాలు తగినటుి
గ్రహించి, నిర్సించి ఎదుర్చకనుటకు పూనుకొన లేకునానరు
ఈ మహతతర్ అనాయయానిన మొటామొద్ట గర్చతంచి రైతు ప్రపంచానికి
బాసటగా నిల్లచిన విపివవీరులు, సిదాధంత నిర్ిచనాచారుయలు, చైనా జ్ఞతీయ
నాయకుడు, డాకారు సనయట్ సేన్, భార్తదేశ భాగయవిధ్యత బాపూజీ, అటు తరువాత
ఆచార్య ర్ంగా అంటే ఆశచర్యపడనకకర్ లేదు.
ఆయన 1945 ఏప్రల్ 25 తారీఖున గోవాడలో, గంటూరుజిలాి రైతు
మహాసభ్కు అధయక్షత వహించి యిచిచన మహోపనాయసము నుండి ఆయన
ప్రకటించిన భావాలు గమనించిన రైతులకు జరుగ అనాయయాలు, వాటిని
అర్చకటుాటకు ఆయన చేసిన స్తచనలు ప్రపంచానికి ఎంత ప్రయోజనకర్ములో
ప్రసుూటమగను. అందులోని ఆణిముతాయలు చూదాదం.
"అనిన విధ్యలా, అనిన దేశాలందు వల్లనే మనదేశమందు కూడా రాజ్ఞయంగ
పెతతందారులయిన ప్రభ్యతాిలు, పార్చశ్రమిక పెతతందారుల ప్రజల యెడల
పక్షపాతముతో యునానరు. బ్సీతలు, ఫాయకారీలు, పార్చశ్రమిక ప్రజలు, వాయపారులు,
వయవహార్చకులు, అధికార్ ధనికవర్గముల వార్చకి ఆధికయము సంపాదించి
పెటుాచునానరు. వార్చలోనే ఒక భాగమైన పార్చశ్రమిక కూల్లలకు తగినంత
పంచిపెటాని మాట నిజమే. అంద్ల్ల యజమాని వర్గము, కూల్లవర్గముల మధయ యీ
భాగపంపిణీలలో వర్గసంబ్ంధము కలుగచునన మాట వాసతవమే. ఆ పార్చశ్రమిక
ప్రజల ఆంతర్ంగిక వర్గపోరాటమందు హెచుచనాయయము కూల్లల వైపునే యుననద్ని
అంద్ర్ము గర్చతంచ గలుగ చునానము. అయినపపటికీ పార్చశ్రమిక ప్రజలదాిరా
అధిక లాభాల కొర్కై యీనాటి వివిధ దేశాల ప్రభ్యతాిలు వయవసాయక గ్రామీణ
ప్రజలకు ఆనాయయము చేసుతననమాట, అందువలి పార్చశ్రమిక ప్రజలందు కన్సస
భాగసుథలైన పార్చశ్రమిక కూల్లలకుగూడా పలుదేశాలలో రైతాంగము గ్రామీణుల కు
అంద్ని సౌకర్యములు, ఆనంద్మయ అనుభ్వాలు, ఆదాయములు

182
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ద్కుకచుననమాట యెవరు కాద్నగలరు. గ్రామములను అభివృదిధపర్చుటకు


బ్దులు, బ్సీతలను బాగపర్చుట, గ్రామీణ హర్చజనవాడల పునర్చనరాిణము
చేయుటకు బ్దులు బ్సీతలలోని కూల్లజనుల ముర్చకి వాడల పునర్చనరాిణము పైననే
ప్రతేయకశ్రద్ధ చూపుట, గ్రామీణుల నిర్క్షరాసయత పోగొటుాటకు మారు, బ్సీత ప్రజలకు
ఉననత విదాయసౌకర్యములు కల్లగంచుట, వయవసాయ దారులకు సాధ్యర్ణ వైద్య
సౌకరాయలు అందించుటకు బ్దులు, పర్చశ్రమలంద్ల్ల, ప్రజలకు వివిధ రోగాల
చికితీలకై ప్రతేయక ఆసపతులు నిర్చించుట, యీనాటి ప్రభ్యతాిల అనాయయపు రీత్మకి
కొనిన తారాకణాలు.
ఇది బ్సీతలు గ్రామాల మధయ బ్యలుదేర్చన సమసయ కాదు, వయవసాయిక
ప్రజలు, పార్చశ్రమిక కూల్లల మధయ చలరేగ సమసయ కాదు. ఈ వైపరీతయమగ
వయవసథలను కల్లగించుచునన అసలు సమసయయేది?
అదియే పార్చశ్రమికవరాగలు వయవసాయక వరాగలను పీడించు సమసయ.
పార్చశ్రమికవరాగలు రాజకీయాధికారానిన చేపటుాకొని రైతాంగమును రాజకీయంగా,
ఆర్చథకంగా, సాంఘికంగా దీనావసథలోకి తోసివేసి దిగదకుకచునన సమసయ.
పార్చశ్రమిక పెతతందారులు వయవసాయికజనుల అనుదిన కృషిఫల్లతాలను ద్యపిడి
చేయుచునన సమసయ.
ఈ సమసయ యేఒకకదేశానికో సంబ్ంధించినది కాదు. ప్రపంచమంద్ల్ల అనిన
దేశాలలోనూ కొదిదగానో, గొపపగానో ప్రతయక్షమగచుననది. ఇంగిండు, ఆమర్చకాలోనే
కాక ర్ష్టయలాంటి కార్చిక నియంతృతిము వునన సోషల్లషుా రాజయమందు కూడా
యీ సమసయ చలరేగచుననది.
ఐతే యిెూ ద్యపిడిని అర్చకటుాట యెటుి? రైతాంగమంతా యేకమైతేనే కదా.
రైతుకూల్లలు ఒకకటై, పార్చశ్రమిక ప్రజలనుండి తమ తమ కష్టార్చత
ా ధ్యనాయదులకు
నాయయమగ ధర్లు పందుటదాిరానే కదా! వయవసాయక దేశాలు, పార్చశ్రమిక
దేశాలు తమ వయవసాయక ఎగమతులకు తగినటిా ధర్లు చల్లించునటుి చేయుట
దాిరానే కదా! ఈ ప్రయతనము దేశవాయపితము కావాల్ల, ప్రపంచవాయపితము
కావాల్ల. "

183
ఆచార్య ర్ంగా

వివిధ జ్ఞతుల రైతు ఉద్యమాల మధయ ఆనోయనయత పెంపందించడానికి


అంతరాాతీయ సహకార్ ఆవశయకతను గర్చతస్తత, ప్రపంచ కిసాన్ కాంగ్రెస్ట కావాలని
ర్ంగా పది సంవతీరాలనుండి పర్చతపిసుతనానడు. 1914 నుంచి పార్చశ్రమిక
కార్చికులు ప్రపంచ సంసథను యే విధంగా పెంపందించుకునానరో అలాగే రైతులు
కూడ ప్రపంచ వయవసథను నిర్చించుకోవడం అవసర్మని ఆయన అభిప్రాయము.
1942 జైలులో (Colonial And Coloured Peoples'
Programme For Their Freedom And Progress) ర్ంగ జ్ఞతులు-
వలస రాజ్ఞయలు" అనుగ్రంథం ర్చించుటే గాక "ప్రపంచ ధనికవాద్ము,
సామ్రాజయవాద్ములకు ప్రపంచ రైతాంగము సవాలు" అనే ఉద్రగరంథము కూడ
ర్చించను. దానిలో ప్రపంచ రైతాంగము, సితంత్రదేశాలోి సహితము ఎలా ద్యపిడి
చేయబ్డుచుననద్య నిరూపించి, ఏ ఒకక రాజ్ఞయధిపతయము కూడ శాంత్మప్రద్ము
కాద్ని, శ్రమజీవులంద్ర్చ - అనగా రైతు కూల్ల మధయ తర్గత్మ వర్గముల సంయుకత
రాజ్ఞయధికార్మే సర్ిజన శ్రేయోదాయకమని నిరూపిస్తత, రైతాంగ ఆర్చథకపీడను
బాపుకోవాలంటే ప్రపంచ ధనికవాద్ సామ్రాజయ వాద్ములతోపాటు, వర్గ
నియంతృతాిధికారాలను కూడ ఎదుర్చకని, ప్రపంచ రైతుకూల్ల ప్రజ్ఞరాజ్ఞయలను
సాథపించాలని నిరూపించాడు.
ఇటుల ప్రపంచ రైతు సభ్కై ఆయన పర్చపర్చవిధ్యల పర్చతపించు చుండగా,
లండనులో జరుగనునన అంతరాాతీయ పంటదారుల సమాఖయకు రావలసిందిగా
ఆచార్య ర్ంగాను ఆహాినించారు. ఆచార్య ర్ంగా ఆ ఆహాినానిన అందుకొని
ఇంగాిండు వళాుడు. ఈ సమావేశానిన ఇంగాిండు, వేలుీ, సాకట్లిండు, ఉతతర్
ఐర్ిండు దేశాల జ్ఞతీయ రైతు సంఘాల (యూనియన్ీ) వారు ఏరాపటు చేశారు.

184
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఈ సమావేశానంతర్ం ఎనిమిదేళుకు ప్రపంచ ఉతపత్మతదార్ి సభ్ 1946 మే


21 న లండను నగర్ములో ఆర్ంభ్మై కొనిన రోజులు జర్చగింది. ఈ సమావేశానికి
బ్రిటీషు డొమినియనుీ యూర్పు, అమర్చకా సంయుకత రాష్టేలు, ద్క్షణ అమర్చకా
మొద్లగ 81 దేశాల ప్రత్మనిధులు వచాచరు. భార్త దేశం నుండి ఆచార్యర్ంగా,
సరాదర్ హబిబులాిఖ్యన్ వళాురు. దీనికి నేషనల్ ఫార్ిర్ీ యూనియన్ (ఇంగిండు)
ప్రెసిడెంటు జేముీ టర్నరు అధయక్షత వహించి అత్మ చాకచాకయంతో నడిపాడు.
లండనులో జర్చగిన సభ్ ఆశయాలు
 ప్రపంచములోని ఆహార్పదారాథల ఉతపత్రి ప్రజల అభివృదిదకై చేస్తత జీవిత
ప్రమాణము హెచిచంచుట.
 ప్రపంచములోని ధనపంపకము, వయవసాయదారులకు, ఇతరులకు,
ఉచితరీత్మని పంచబ్డుటకు కృషిచేస్తత ఇతరులవల్లనే రైతులు నితయజీవితంలో
సుఖశాంతులు పందుట.
 ఉతపత్మతదారులకు సర్చయైన ధర్లు ముటేాటటుా చూస్తత అభివృదిధకర్మైన
నూతన పద్ధతులతో వయవసాయముచేయు ఆవశయకత యెంతేని కలదు. రైతులు
వయవసాయం పార్చశ్రమికుల వల్ల లాభ్ద్ృషిాతో చేయుటలేదు. ఆర్చథక
మాంద్యములో వార్చ వల్ల రైతాంగము ఉతపత్మత తగిగంచుటలేదు.

185
ఆచార్య ర్ంగా

ఆచార్యర్ంగా తాను కిసాన్ కాంగ్రెసు ప్రత్మనిధిగా వచాచనని చపాపడు.


ప్రభ్యతిం తర్పున వచాచర్ని వారు అంగీకర్చంచలేదు. చివర్కు ఆచారుయని
కృషివలి ప్రెసిడెంటు సౌజనయమువలి, మనదేశీయులను ప్రత్మనిధులుగా గర్చతంచారు,
ఆచార్య ర్ంగా అత్మచొర్వగల మనిషి అని అంద్రు ఎర్చగినదే. ఆయన
సభ్లో చాలా ప్రధ్యన విషయంపై మాట్లిడి ప్రాముఖయము పందాడు. ఆయన
ఉపనాయసమును అంద్రు హర్చషంచారు. భార్తదేశము సభ్ ఖరుచలకు యివివలసిన
మొతాతనిన వార్ధికంగా కోరేసర్చకి మాది బ్లద్దేశము మా రైతు సంఘసభ్యతిం ఒక
అణా ఆని గ్రహించవలసినద్నే సర్చకి మీ యిషాము వచిచనంత యివివలసినద్ని
అంగీకర్చంచారు, ఆయన ఈ సభ్కు నిరాిహక సభ్యయడుగా కూడా ఎనునకోబ్డాెడు,
ఆయన ఉపపాద్నలు అనేకం అంగీకర్చంపబ్డినవి. అవి అనిన బ్లద్దేశాలు,
వయనసాయకదేశాలు అగ ఆఫ్రికా, చైనా, ఇండియా మొద్లగ దేశాలకు చందినవే.
అధికంగా, సభ్యతిరుసుము చల్లించుటకు ఈ దేశాల ఆర్చథకద్శ గమనించాలని,
అలా ఈ దేశాల ప్రత్మనిధులు ఇతర్ ప్రత్మనిధులవల్ల కాక వార్చచే నియమింపబ్డిన
వారు కూడ వచుచటకు అవకాశం యివాిలని, పంటలధర్లు కూడ యీ దేశీయుల
సిథత్మగతులను బ్టిా నిర్ాయింపబ్డాలని, హిందూదేశమునకు అవసర్మైన పంటలు
అధికంగా పండించాలనునవి కలవు.
సభా చర్చలలో పాల్గగని ఆయన, తూరుపదేశాల అవసరాలకు ఆనుగణయంగా
వాదించాడు. వయవసాయము తదితర్ ఉతపతుతలు, అమికం కొనుగోలు అన్సన
సహకార్ పద్ధత్మలో జర్గాలని హెచచర్చంచాడు.
ఆయన చర్చలకు, ప్రత్మపాద్నలకు, సలహాలకు అచచరువొందారు.
విశేషంగా అమర్చకాసంయుకతరాష్టేల ప్రత్మనిధులు, కెనడా, ఆసేేల్లయా నూయజిలాండు
మొద్లగ దేశాల ప్రత్మనిధులు, భార్తదేశ వయవసాయమును గర్చంచి, వార్చ ఆద్ర్శ
జీవితమును గర్చంచి మీదాిరా తెలుసుకొని మేము అమితానంద్ం పందామని,
మీబోధలు మాకు నూతన జీవితాద్ర్శము కలుగచేసినవని ప్రశంసించారు.
ఆచార్యర్ంగా యీ సభాకార్యక్రమం తోనే తృపితపడక ఆయన
ఆంగిదేశములో పునన అయిదువారాలు (మే 6 -జూన్ 11 వర్కు) విరామం లేని
కార్యక్రమములలో పాల్గగని భార్తదేశానికి బ్హువిధముల లాభ్కర్ంగా
పాటుపడాెడు, అకకడ ప్రముఖులగ హేరాలుె లాసిక, జి.డి.హెచ్. కోలును

186
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

కలుసుకునానడు. ఇండియా ఆహార్, వయవసాయ సమసయలగూర్చచ బ్రిటిషు


మంత్రులైన సర్. బెన్ సిితుత తోను, ట్లం విల్లయమ్ీ తోను, భార్తదేశానికి ఆధునిక
వయవసాయ పర్చకరాలు సపియిచేసి వయవసాయానిన వృదిదచేసే విషయాలను గర్చంచి
చర్చచంచాడు.
భార్తదేశంలో వయవసాయానికి సంబ్ంధించిన సమసయలను గర్చంచి
వయవసాయశాస్త్ర నిపుణులతో సంప్రదించాడు. శాస్త్రీయమైన వయవసాయ పద్ధతులు
పర్చశీల్లంచుటకు ఇంగిండులోని వివిధ వయవసాయ ప్రదేశాలలో పర్యటించాడు.
"వయవసాయ పర్చషతుత ప్రత్మనిధులు లండనులోని రాయల్ ఫార్మును చూడడానికి
వళిినపపడు సార్ిభౌమునికుటుంబానిన కలుసుకునానరు,అపుపడు రాజ కుటుంబానికి
ఆచార్య ర్ంగా గార్చకి కులాసా బాతాఖ్యన్స నడిచింది. అనిన మాటలోినూ ఆయన
జైలుకబురుి కూడావచాచయి. ఆయన ఆరుసారుి జైలుకు వళాుడని పత్రికలలో
రాజకుమార్డత చదివారేమొ! జైలులో ఎలా చూసేవార్ని, ఎందుకు జైలోి వేసే వార్ని,
ఏ ఏ జైళిలోకి తోసేవార్ని...ఆయనిన ప్రశాన పర్ంపర్లతో ముంచతాతరు. ర్ంగా
గారు మరాయద్గా జవాబులు చపుతూండగా రాకుమార్డత నవుితూ అబాబ!అనినసారుి
జైలులో పడాెరేం? చాలా భ్యంకర్ మనిషివననమాట' అంది,
ప్రపంచ ఉతపత్మతదార్ి సభాప్రత్మనిధులకు భార్తదేశములోని ప్రజలకు ఆహార్
ఆవశయకతను గర్చంచి అధికంగా నచచచపిప, ఆహార్ం పంపుటకు ప్రయతానలు
చేశాడు. వారు రైతుకూల్ల ప్రజ్ఞరాజయ సిదాధంతానిన అధికంగా ప్రశినంచారు. అదే
రైతులకు ఇతరులకు కళాయణప్రద్మని అంగీకర్చంచాడు.
తన ప్రయాణములో సాధించిన సంగతులు మహాతుినకు మనవిచేసి,
మనదేశములో క్షామబాధనివార్ణకు,వయవసాయాభివృదిధకి అవసర్మైన ప్రణాళికలు
తయారుచేసి, భార్త జ్ఞతీయ మహాసభ్కు ఇండియాప్రభ్యతాినికి అంద్జేశాడు.
వయవసాయ ఉతపత్మతదారుల అంతరాాతీయ మహాసభ్ హాల్లండు దేశములోని
హేగ్ నగర్మందు సమావేశమైనది. ఈ సభ్కు ఇండియా, బ్రాి, చీనా మొద్లగ
తూరుప దేశాలు, మర్చవివిధ దేశాలనుండి 200 మంది కంటే అధికంగా కర్షక
ప్రత్మనిధులు వచాచరు.

187
ఆచార్య ర్ంగా

ఈ సభ్కు లోగడ ఆచార్యర్ంగా చపిపనటుి అనధికార్ ప్రముఖ నాయకతిం


అంగీకర్చంచి ఆయన ఆధిరాయనే ప్రత్మనిధి వరాగనిన మన ప్రభ్యతిం పంపినది. ఆయన
భార్త శాసనసభా సభ్యయడగ వడిపటి గంగరాజు, నెల్లిర్చ వంకట్రామ నాయుడు.
(పాకాల) పాములపాటి బుచిచనాయుదు ముననగ రైతు ప్రముఖులను ప్రత్మనిధి
వర్గంగా తీసుకొని వళుటం సంతోషప్రద్ం. నేటికి ఆయన ఆధిరాయన భార్త దేశ
రైతు అంతరాాతీయ కర్షక సభ్ల సమానప్రత్మపత్మత సంపాదించ గల్లగాడంటే
సంతోషింపని రైతు ఉండునా?14 మే 1947తారీఖున జేమ్ీ టర్నర్ గార్చ
ఆధయక్షతన సభ్ ప్రార్ంభ్మైనది. ప్రపంచ కర్షక జనాభ్యయద్యమునకై 11 అంశాల
ప్రణాళిక నొకదానిని తయారుచేసి ఆ సభ్లో ఆచార్య ర్ంగా వివర్చంచను.
 మిగిల్లన పాటకపు జనులతోపాటు ప్రజ్ఞసాిమయ ధర్ిముల ననుసర్చంచి
సహకార్ముతో వయవహర్చంచవల్లను.
 ఆర్చధక సంపద్ను విసతర్చంపజేయుటకై ఆహార్ వసుతవుల పంటలను,
వస్త్రనేతకు వినియోగపడు దినుసులను అతయధికంగా పైరుచేయవల్లను.
 పంటలకు, అగినప్రమాదాలకు, పశువులకు, జనుల ఆరోగయమునకు
బ్లమాలు ఉండవల్లను.
 వయవసాయ ఫలసాయములకు వలలను, వయవసాయకూల్ల రేటిను ఒక
సిథర్ప్రమాణములో నిర్ాయింపవల్లను.
 రైతాంగపు వయవసాయ సామర్థయమును వృదిధచేయుటకు ఆధునిక
యంత్ర ప్రయోగమును వృదిధచేయవల్లను.
 రైతులకు సహాయకార్చగా నుండగల పెద్ద పెద్ద కీలక పర్చశ్రమలను
ప్రభ్యతిమే వశపర్చు కొనవల్లను.
 వివిధ రాజ్ఞయలవారు పర్సపర్ంగా బ్హురాజ్ఞయలతో సరుకు పంపు
అగ్రిమంటుి తీసుకోవాల్ల.
 ఒక దేశంనుంచి మర్చక దేశానికి ర్ంగ భేద్ం, మతభేద్ం లేకుండా
రైతులను పంపుటకు అంతరాాతీయ రైతాంగ సహకార్ము ఉండవల్లను.
 వేరువేరు దేశాలలో వయవసాయ జలాధ్యర్ములు ఉండవల్లను.

188
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

 రైతుల సహకార్సంఘాల దాిరా పంటసరుకుల నుండి పలు విధ్యలైన


యితర్ పదారాధలను తయారుచేయుట వృదిధ పందించవల్లను
 గ్రామాదులలోని ప్రజ్ఞజీవిత పద్ధతులను ఆధునికావసర్ములకు
తగినటుిగాను, గ్రామజీవిత విశిషాలక్షణంగాను పునర్చనరాిణము
చేయవల్లను. ప్రపంచ వయవసాయసభ్కు నియమించబ్డిన కమిటీకి
ఆచార్యర్ంగా సభ్యయడుగా యెనునకోబ్డెను.
హేగ్ సభ్లలో ఆయన ధోర్ణిని చాలావర్కు అంగీకర్చంచిర్చ. ఆయన
సందేశమునకు హర్చషంచిర్చ. ఆచార్యర్ంగా యీ ద్ఫాకూడ ఆరువారాలు విదేశాలలో
ఉండి అహర్చనశలు కృషిచేశాడు. ఇంగాిండులోని విపివ వైజ్ఞానిక నాయకులంద్ర్చని
కలుసుకొని రైతుకూల్ల ప్రజ్ఞరాజ్ఞయశయ సిదాధంతాలను త్మర్చగి చర్చచంచి వార్ంద్ర్చ
ఆమోద్ం పందెను.
జనివా,మాంటోలలో సాగచునన అంతరాాతీయవాయపార్సభ్కు వాయపార్సుతల
సభ్కు వళిి వార్చ నాయకులతో సంప్రదించి, మన దేశానికి యే ధోర్ణి మంచిద్య
ఆలోచించుకొనెను. ఫ్రానుీలోని నాయకుల సభ్కు అరుగటేకాక, అచటి విదేశాల
మంత్రులతోను, లండనులోని భార్తదేశపు శెక్రటరీతోను మాట్లిడి, అంతరాాతీయ
రాజ్ఞయంగ వయవహార్ములందు ఈనాడు భార్త దేశానికి తగిన ధోర్ణి యేద్య
ఆలోచించుకొనగల్లగను.
ఆచార్యర్ంగా వరుసగా జర్చగిన అంతరాాతీయ వయవసాయసభ్లు
మూడింటికి అర్చగి, ప్రముఖ పాత్రవహించి, కర్షక లోకానికి చేయుచునన సేవ కర్షక
లోకం కొనియాడ తగియుననది.
ప్రపంచ నాగర్చక దేశాలవల్ల మన భూములను ఏకఖండాలుగా చేసి
యంత్ర్యప కర్ణాలతో, సహకార్పద్ధత్మని సాగించిన నాడే మన కృషీవలులు
కోలుకొనేది అని అనన ఆయన అనుభ్వానిన ఆచర్ణలో పెట్లాల్ల.
ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు ఆధిర్యం
కాంగ్రెసు 1885 సం.లో సాధపింప బ్డినపపటికీ ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు
సంఘము 1918 పర్కు లేనేలేదు. 1917 డిసెంబ్రులో అనిబిసెంటు అధయక్షతన
జరుపబ్డిన కలకతాత కాంగ్రెసులో ఆంధ్రరాష్ట్ర సమసయ చర్చకు వచిచంది. బ్లసెంటు,
ద్క్షణదేశ రాజకీయవేతతలు తీవ్రముగా ప్రత్మఘటించారు. మహాతుిడు కూడ

189
ఆచార్య ర్ంగా

మాంటుఫరుె సంసకర్ణలు ప్రవేశపెటాబ్డేవర్కు యీ తీరాినము ఆపితే బాగండు


నని అభిప్రాయ పడాెడు. ఆ కాలములో రాజకీయాకాశాన మధయందిన
మారాతండునివల్ల భాసిలుిచునన, లోకమానయత్మలక్, నిజమైన రాష్ట్రీయ సియం
పర్చపాలనకు ముందుగా, భాష్టప్రయుకత రాష్టేలు నిర్చింపబ్డవల్లననే సిదాధంతము
ఆమోదించుటచే, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘము ఎటాకేలకు అంగీకర్చంపబ్డింది.
దీని అనంతర్మే కాంగ్రెసు భాష్టప్రయుకత రాష్ట్ర సిదాధంతానిన అంగీకర్చంచి ఆ
విధంగా రాష్ట్రవిభ్జన చేసింది.
1918 లోఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘము ప్రార్ంభింపబ్డింది. అంతకు 3
సంవతీరాలకు పూర్ిమే తన పీిడరీవృత్మతని తయజించి ఆంధ్రదేశసేవకు ఆంకితమై,
తన సాద్ృశయంచేతనే ఆంధ్రులకు దేశసేవ చేయనేర్చపన దేశభ్కత కొండా
వంకటపపయయ 1918 మొద్లు 1923 వర్కు అధయక్షత వహించాడు. ఆయన
మనకు అనినట ఆదిగరువు, అచచమైన గాంధిజీభ్కుతడు, నిండు హృద్యము
ఆయనది. ఆయన జీవితం దేశసేవలోనే పండిపోవుచుననది,
అటుతరాిత ఆంధ్రపత్రిక దాిరానే కాక వివిధరీతుల మనకు విదాయవికాసం
కల్లగించి అనేక విధ్యల ఆంధ్రుల అభివృదిధకి తోడపడె అమర్నాయకుడు, విశిదాత
దేశోదాధర్క నాగేశిర్రావు 4 సంవతీర్ములు ఆధిపతయం వహించాడు. ఆయన
నిజంగా దేశోదాధర్కుడు, విశిదాత కూడా. ఆయన వలి సహాయము పంద్నివయకిత,
సంఘముకూడ ఆంధ్రదేశములో అరుదు.
ఆంధ్రులకు ప్రాణప్రయుడై ప్రఖ్యయత్మగాంచిన ప్రజ్ఞనాయకుడు ప్రకాశo 12
సంవతీరాలు పనిచేశాడు. నటుడై, నాగర్చకుడై, పీిడరై, పుర్పాలక సంఘాధయక్షుడై,
బార్చసారై, భోగియై, పత్రికాధిపత్మయై, తాయగియై, యోధుడై, ప్రజ్ఞనాయకుడై, మంత్రి,
ప్రధ్యనమంత్రి అయి, ద్క్షణ దేశానికి నాయకుడై, విరాజిలుిచునానడు. ఆయన తన
ఆసితని, ఆరోగాయనిన ఆంధ్రదేశ శ్రేయసుీకై అర్చపంచాడు. ధైర్యము ఆయన సముి,
తాయగము ఆయన విశిషాత. పటుాద్ల ఆయన ప్రతేయకత. ప్రజ్ఞసేవ ఆయన జీవిత
పర్మావధి. ఆయన ఆంధ్రకేసరే. భ్యమరుగని ప్రకాశం మనలను నిర్భయులుగా
చేశాడు.
1937-39 వర్కు ప్రకాశం గారు మంత్రియైన కాలంలో డాకారు పట్లాభి
ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధయక్షుడు అయినాడు. పట్లాభి నిండు నిలువునా ఆంధ్రుడు.

190
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఆంధ్రరాష్ట్రనాయకులు, ఆంధ్రరాష్ట్రకాంగ్రెసు అధయక్షత వహించుట వార్చ


సేవలకు తగిన గౌర్వసాథనము పందుట. ఆచార్యర్ంగా ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు
అధయక్షతకై ప్రకాశంతో ఒకపర్చ, 1938 లో డాకారు పట్లాభితో మర్చకమారు పోటీ
చేసి పీటీ అయినాడు. 1946 లో ఆయన దానికై కృషి చేయకపోయినా
అధయక్షుడైనాడు.
తాయగము, కషాసహిషుాత, సేవ ఆయనిన అధికునిగా చేసినవి. ఆంధ్రనాయకు
లలో అధిగమించిన సేవాతతపర్త ఆచార్య ర్ంగాలో కలదు. విధివిరామము
లేకుండ 20 సంవతీరాలు వివిధరీతుల దేశసేవ చేయుచునన యువజన
నాయకుడు ర్ంగా. ఆయన వర్గ సంసథలదాిరా రాజకీయ చైతనయం కల్లగించుటే కాక
అనేక కార్యకర్తలను సృషిాంచాడు.
ఆంధ్రరాష్ట్రములో మనకంటికి నేడు మూడే మూరుతలు ముఖయంగా
కనిపసుతననవి. ప్రకాశం, పట్లాభి, ర్ంగా. వీర్ంద్రూ సియం ప్రకాశకులే.
పటుాద్లకు ప్రకాశం పెటిాంది పేరు. ప్రత్మభ్కు పట్లాభి ప్రసిదుధడు, సేవావ్రతంలో
ర్ంగాసిదుధడు. ఈ మూడుమూరుతలు కల్లసేత ఆంధ్రదేశ ప్రత్మషా యావదాభర్తమున
వాయపించగలదు,
ఆచాయర్ ర్ంగా ఆంగి దేశానికర్చగిన సమయాన ఆయన అభిమానులు
ఆయన అధయక్షతకై ప్రయత్మనంచారు. బెజవాడలో 1946 మే 16 తారీఖున జర్చగిన
ఎనినకలో పళుంరాజుకు 68 ఓటుి ర్ంగాకు 105 వచుచటచే ర్ంగాగారు
అధయక్షుడయాయడు.
నాయకతాినికి అధికార్మే వుండనకకర్లేదు. అధికార్ం నాయకతాినికి
కొంత అవసర్మైతే కావచుచ. ప్రకాశం, ఆచార్య ర్ంగాలకు అధికార్ం లేకపోయినా
వార్చ నాయకతాినికి లోటువుండదు. ఆచార్యర్ంగా యెడ ప్రజ్ఞభిమానానికి యిది
వర్కు ఏ పద్వి పనిచేసింది? ర్ంగా నాయకతిమును పల్లిప్రజల సాిధీనము
చేయవల్లననే పటుాద్లతోనే ఆయన లోగడ ర్డండుసారుి పోటీచేయుట జర్చగింది.
మహాతుిడు కాంగ్రెసును పటాణాలనుండి పల్లిలకు మర్ల్లంచినా, పల్లిప్రజల
క్షేమానికి పాటుపడమని పదేపదే పలుకచునాన, పల్లి ప్రజలను అధికార్ వంచితులను
చేయాలనే పటాణవాసుల పూర్ివాసన యింకా పోలేదు! అయినా వార్చ ఆశలు
అడియాసలే కాని ఇక సాగవు. పల్లి పటుాలలో కావలసినంత రాజకీయ చైతనయము
వచిచంది నేడు. కాంగ్రెసు అధికంగా రైతుసంసథ కావాలనే మహాతుిడు, సరాదరు

191
ఆచార్య ర్ంగా

పటేలు, నెహ్రూల కోర్డక, ఆచార్య ర్ంగా ఆంద్యళన చాలాకాలమునుండి ఆదే. కర్షక,


కార్చికరాజయం కావాలనే ఆగషుా తీరాినంతో అది ఆరూఢమైంది. ఆచార్యర్ంగా
అధయక్షతతో ఆంధ్రదేశంలో కూడ రూఢమైంది. ఆయన ఆధయక్షతను గర్చంచి
పత్రికలు యేమంటుననయోయ పర్చకిదాదము. ప్రజ్ఞభిప్రాయాలకు ప్రతయక్ష ప్రబ్ల
ప్రమాణం పత్రికలే గదా!
"ఆచార్యర్ంగాగారు ఎపపడో ఈ పద్వి వహించవలసినవాడు. కార్ణాంత
రాలవలి అలా తోసుకొంటూ వచిచంది. ఆయన సేవను దేశము యిపపటికి
గర్చతంచినందుకు సంతసింపవలసినదే.
దాదాపు పాత్మకేళునుండి ర్ంగాగారు విధివిరామము లేకుండ దేశసేవ
సేయుచునన సేవాధురీణులు, రైతుకూల్ల ప్రజ్ఞరాజయమే అతని లక్షయం. ఈ లక్షయసిదిధకై
నిర్ంతర్ము పాటుపడుతునానడు. జగమర్చగిన ప్రజ్ఞ సేవకుడు.
దేశం కాటకానికి గర్చయైవుంది. ఇటిా మహాకిిషా సమయములో
మనరాష్టేనికి ప్రధ్యని ప్రకాశం రావడం, రాష్టేనికి అధయక్షుడు ర్ంగా కావటం,
రాష్టేనిన ఎదుర్చకనన ఘోర్ బాధలనుండి తర్చంచట్లనికి శుభ్చిహనమని చపాపల్ల.
ర్ంగా గారును, ప్రకాశంగారును, ఒకర్చని మించి యొకరు పాటుబ్డతగగ
ఉతాీహపరులు, కార్యశూరులు, వీర్చ కార్యపర్తంత్రతవలి దేశము శాంతము,
సుభిక్షము బ్డయుగాక యని వాంఛంచు చునానము. (చిత్రగపత 1946 జూన్ 1)
ఎనినకలలో ఆచార్య ర్ంగా కేవలం తన సిశకిత మీద్ విజయం పంద్లేదు
అనుటలో అత్మశయోకిత లేదు. కనుక ర్ంగావిజయం కిసాన్ విజయంగా భావించ
డానికి వీలులేదు. ప్రజ్ఞనాయకుడైన ప్రకాశం పంతులు గార్చ తరువాత
ఆంధ్రదేశంలోని పల్లిలోి సంచార్ం చేసి ప్రజలతో ప్రతయక్ష సంబ్ంధం కల్లగిన
కాంగ్రెసు వయకుతలలో ఆచార్య ర్ంగా పేర్చకనద్గిన వాడు. రైతునాయకుడైన ర్ంగా,
తనరాజకీయాలు ఒక విధంగా నిర్ాయించుకొంటే యింకను ప్రముఖసాథనానిన
ఆక్రమించుకొన శకితగలవాడు. కాని ఆయన లోపమలాి రాజకీయ సిథర్తిం
లేకపోవటమే. సాిర్ధములేని తాయగి, కషాజీవి, నిర్ంతర్ దేశసంచార్చ, కార్చిక,
కర్షకుల నాయకుడు. రానుననది ప్రజ్ఞరాజయం అంటే కార్చిక, కర్షకుల
రాజయమననమాట. ఆందుకు స్తచనగా కార్చిక, కర్షక నాయకుడైన ఆచార్య ర్ంగా
కాంగ్రెసు సంఘాధయక్షుడవటం ఎంతయు సంతోషింపద్గిన విషయం. ప్రకాశం

192
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

పంతులు, ర్ంగాల సహకార్ం మీద్ భావి ఆంధ్రరాజకీయాభివృదిధ


ఆధ్యర్పడియుననది." (ఢంకా1946 జూన్.)
అఖిలభార్తకిసాన్ కాంగ్రెసు అధయక్షుడు, కేంద్ర శాసనసభా కాంగ్రెస్ట పారీా
కార్యద్ర్చశ, అంతరాాతీయకృషీవల సమావేశ ప్రత్మనిధి, ఆచార్య శ్రీ యన్. జి. ర్ంగా
ఆ. రా. కాం. సం. అధయక్షునిగా ఎనునకోబ్డటం వార్చకి పులగంమీద్ పపుప. వార్చకీ
పద్వి కటాబెటాటంలో జర్చగిన ప్రతేయక ప్రచార్ము, ఆంద్యళన వార్చ సహజగౌర్వ
ప్రవృత్మతని విసిర్చంచినటుి గోచర్చంచింది. అయినను వారీ క్రతత పద్విని
అలంకర్చంచినందుకు మా హృద్యపూర్ికాభినంద్నములు అర్చపంపక తపపదు.
సతీమణీ సహాయుడై కాంగ్రెసు ఉద్యమంలో దిగి వారు దేశమునకు చేసిన సేవ
లోకవిదితము. ఒక వైపు కమూయనిషుాల సర్ికుల నిరూిలనా ప్రచార్ము, ఒకప్రకకన
సమర్స సామయవాద్ ప్రబోధము, మర్చయొక ప్రకకన గాంధీ మహాతుిని
అహింసాసతయయుగళిసందేశమూ త్రివేణులై ప్రవహించు న్స శుభ్పర్ిసమయాన
కాంగ్రెసు లేబ్రు నాయకుడైన ర్ంగా గారు ఆంధ్రరాష్ట్ర నాయకతి మంగీకర్చంచుట
ముదావహము. భావినాయక శిఖ్యమణులై వలయగల యువజన సమూహమును,
పాడిపంటలు పెంపందించు రైతుబిడెలను, సంఘమున సమాన అవకాశాలను
కోరు కార్చికవర్గములనూ, సమాధ్యనపర్చి పుషిాకర్మైన నూతన సాంఘిక
సామర్సయమునకు ర్ంగా గారు నిర్భయముగా పాటుపడగలర్ని విశిసించు
చునానము." (జనిభూమి 1946 మే 18)
ఆచార్యర్ంగా ఆధిర్యము వహించుటకు ఆంధ్రప్రభ్ ఆదినుండి అఖండ
ప్రచార్ంచేసింది.ఆంధ్రపత్రికా ప్రపంచములో తనప్రతేయకతను ప్రకటించుకొనుచునన
కృష్టాపత్రిక యేమననద్య తెలుసుకొన కుతూహలం పాఠకప్రపంచానికి కలగటం
సహజం. ఆ సంగత్మ కూడ తెల్లయజేసాత.
"కార్చిక కర్షక ప్రజ్ఞరాజయం కోసం కలలు కంటూనన భావుక శ్రేషుఠలు
ఆచార్య ర్ంగా గారు. భావుకతకు దీటైన కారోయతాీహము, వాక్రపరసార్ము వార్చలో
వునానయి. అటిా వారు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసుకు అధయక్షులైనపుడు, కాంగ్రెసు
ఉద్యమంలో ఏద్య ఒక నవయ చైతనయం తొణికిసలాడకుండా ఎలావుంటుంది?'
ఆయన ఆధిరాయన 1946-6-21 నిడుబ్రోలు సమావేశంలో జర్చగిన ఆంధ్ర
రాష్ట్ర కాంగ్రెసు కార్యనిరాిహక వర్గ సభ్లో జర్చగిన తీరాినమును గర్చంచి
కృష్టాపత్రిక ఇలా వాయఖ్యయనం చేసింది. "కాలం అత్మవేగంగా పరుగిడుతోంది. ఆ

193
ఆచార్య ర్ంగా

పరుగను అందుకోవాలనే ఉతాీహం ర్ంగా గార్చలో వ్రేళ్లి ఊనుకుంది. రాష్ట్ర


కాంగ్రెసు వయవహారాలోి కూడ ఆ వుతాీహానేన వారు పూర్చంచారు. మొనన
నిడుబ్రోలు సమావేశములో వలువడిన తీరాిన పర్ంపర్లకు ఇదే ముఖయ కార్ణం.
ఆనాటి కొనిన తీరాినములు. 1. కిసాన్ మజుదూరు ప్రజ్ఞరాజయం
సాథపించుటకై గాంధిమహాతుిడు ఆదేశించిన విధంగాను, 1942 ఆగషుా
తీరాినములో స్తచించిన విధంగాను, అహింసాపూర్ిక నిరాిణకార్యక్రమానిన,
యితర్ సేవావిధులను నిర్ిర్చతంచుటకుగాను, గౌర్వవేతనాల మీద్ ఒక సేవా
సంఘమును యేరాపటుచేయుట.
ఆంధ్రజిలాిలనినటిలో మొతతంమీద్ 590 ర్డవినూయ ఫ్టరాకలు కలవు. గనుక
ఒకొక ఫ్టరాకకు ఒకొక కాంగ్రెసు సేవకుని నియమించుటకు సంకల్లపంచారు.
యిందుకు సాలుకు 3లక్షల రూపాయలు ఖరుప అగనని మదింపు వేయబ్డినది.
మహాతుిని ఆశీసుీలతో కాంగ్రెసు సేవాసంఘమును సాథపించుటతు ఆయన
అదివర్కే సంకల్లపంచి యునానడు. ఆ సంకలపం యీ విధంగా సఫలమైంది. దానికి
ఆంధ్రులు యెంత సాయసంపత్మత కలుగజేసేత అంత తిర్గా పూర్చత కాగలదు. ఇలా
సేవాసంఘానేనగాక, జ్ఞతీయవిజ్ఞానానిన, సాహితాయనిన, కళలను పోషించడానికి
జ్ఞతీయ విజ్ఞానపర్చషతుత ఒకటి సాథపించ తలపెట్లారు. అది సాధపించబ్డింది కూడ.
కాంగ్రెసు కార్యక్రమాలను ప్రచార్ము చేస్తత యెడనెడ జ్ఞతీయ వాఙ్ియ
ప్రద్ర్శనాలను జరుపుచుండుటకు ఒక ప్రచుర్ణశాఖ నెలకొలప సంకల్లపంచారు.
చిననతనాన కననతల్లి మర్ణించగా అపార్మైన ప్రేమతో చిననమతుత మాట
కూడా అనక కననతల్లి కంటే కడు మకుకవతో పెంచి పెద్దవాడిని చేయుటే కాక
భూమాత యందు అధిక అభిమానం కల్లగించిన పెద్దతల్లి మంగమి పెద్ద గరువు.
ర్ంగా చిననతనంలో పంతులు బాధపడలేక, బ్డికి దంగ కాగా మంచి
వయవసాయకురాలైన పెతతల్లి మంగమి ‘ఈ చదువుల వలినే బాగ పడాలా ?’
అంటూ ఆయనున పలం తీసుకొని పోయి పిటాల తోను, పచిచకతోను,
పంటలతోను, పూవులతోను పర్చచయం కల్లగించేది. బాలయంలో ఆయన కంది పూవు
చూసేవాడు, కందికాయ కాయించే వాడు, బ్ంతులు గచేచవాడు, పైరుల మధయ పని
చేసే వాడు, పలాలోి పల్లాలు కొటేా వాడు. పచచ జొనన పాలు, మొకకజొనన పెరుగ,
తుద్కు ఆ గర్చకపోచల మార్దవము, పుటా కొకుకల అంద్చందాలు, తుమిల జిగరు,
మర్రుల పగడాలలో ఉండే గొపప గ్రంథాలను, ఆ సృషిా, దేవతారాధన సర్సన

194
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

పారాయణ చేసేవాడు. జొననచేను సువాసన, ద్యసపూవు అంద్ం, బ్లర్పాదు


శృంగార్ం, వంగచటుా వగరు, మిర్పల తొగరు, సజాల తీరు, కొత్మమేర్ ఇంపు,
బ్ంతుల సంపులలో గల చదువులను రైతాంగజీవితం అనే పాఠశాలలో పదేళి
వయసు వచేచ వర్కు అభ్యసించాడు.
ర్ంగా బాలయంలో బ్డికి పోక చదువు సంధయలు లేక త్మరుగచునన రోజులోి
ఆయన లోని తెల్లవితేటలను గ్రహించి, అభివృదిధలోనికి వచేచ వాడని భావించి,
ఆయనను నవలలు , చర్చత్రలు, ప్రబ్ంధ్యలు, పురాణాలు, అవీ.. ఇవీ అననేల
దర్చకిన ప్రత్మ గ్రంథము పర్చచయపర్చి , అమర్కోశంతో పాటు ఆంధ్రపత్రిక కూడా
పారాయణ చేయించాడు పంతులుగారు. జంపని ఆంజనేయులు గారు గరువుగా
పుసతకాలలోని సంగతులే కాక శివాజీ శూర్తిం, అర్విందుని వీర్తిం, బ్ంద్రు
వార్చ బ్జ్ఞయింపులు, కాంగ్రెసు వార్చ కామితారాధల గర్చంచి ఇంపు కల్లగేటటుి
చపాపరు.
గరువలాి మిత్రుడు అయాయడు. అనంతర్ం అఖిల భార్త ప్రయాణ
ఉతాీహం కల్లగించాడు. పౌరాణిక క్షేత్రాల ర్హసాయలు తెల్లపాడు. ఉతతరాది వార్చ
విషయాలు విశద్పర్చాడు. ఉపనాయసాలు చేయడానికి, వాయసాలు రాయడానికి
ప్రోతీహించాడు. విద్యయందు అభిమానం కల్లగించి ఆంధ్రభాషలో అధిక
సంపనుననిగా చేసి, వివిధ విషయాలపటి జ్ఞానానిన విసతృత పర్చి ఆంగి భాష్ట
పఠనానికి ప్రోతాీహమిచాచడు.
హైస్తకలు ఉపాధ్యయయుడు రావళి వంకయయ ఆయనకు ప్రకృత్మని
ప్రేమించాలని చపుపటే కాక, ప్రజ్ఞభ్యయద్యం కోరే వార్ంతా ప్రత్మ విషయానిన
గర్చంచి ల్లకకల దాఖలా విచార్చంచాలని, గోపాలకృషా గోఖలే గార్చ గొపపతనమంతా
అందు లోనే ఉననద్ని శిషుయనికి నూర్చపోసెను. ఆ గరువుగారు వేసిన పునాదుల
మీద్నే తన ఆర్చధక , రాజకీయ గణాంకాలను, పర్చశోధనా చర్చత్రను పూర్చత చేశాడు.
నాలుగో గరువు వలగపూడి రామకృషా. ఆచార్య ర్ంగా ఆంగిదేశంలో
విదాయర్చధగా ఉననపుడు ఆయనకు సంర్క్షకునిగా ఉండుటే గాక, స్త్రీలను గౌర్వించడం
నేర్చప సిదేశ, సిజ్ఞతీయాభిమానం కల్లగించి మార్గద్ర్చశ అయాయడు. ఆంగి
సాహితయము, ఆర్చధక, రాజకీయ స్తత్రాలు బోధించి, ఆయన అడుగ జ్ఞడలోి మల్లగే
టటుి చేయగల్లగాడు.

195
ఆచార్య ర్ంగా

ర్ంగాను శిషుయనిగా అభిమానించే ఆయన గరువు బ్బకర్ అమర్చకా వళిి


రాజకీయశాస్త్రం చదువ ద్లచుకునన ర్ంగాను నిరుతాీహపర్చి, ఆర్చధక శాస్త్రం
చదివితే భ్విషయతుత ఉజిలంగా ఉంటుంద్ని ప్రోతీహించారు.
రాష్ట్రములో వయోజనవిదాయ ప్రచారానికై ఒక ఉపసంఘము నియమింప
బ్డింది. జ్ఞతీయమైన కుటీర్పర్చశ్రమలను, పునరుద్ధర్చంచి పోషించే విషయంలో
మంత్రివరాగనికి తగినస్తచనలు చేయుటకుగాను, ఒక ఉప సంఘం
నియమింపబ్డింది. మహిళా కాంగ్రెసును నియమించుటకు ఒక ఉపసంఘము
నియమింపబ్డింది. ఒక స్త్రీల రాజకీయ కళాశాల నిర్చించుటకు సంకల్లపంచారు.
పర్చపాలన విషయంలో రాష్ట్రమంత్రులకు కొనిన సలహాలు యివిబ్డినవి.
ఈ నూతన పోకడలను గర్చంచి కృష్టాపత్రిక యిలా ముగింపు చేసింది.
"మొతతం మీద్ ర్ంగా గార్చ ఆధిరాయన రాష్ట్రకాంగ్రెసు ఒక నూతన చైతనాయనిన
పూర్చంచుకొననమాట నిశచయము, యీ చైతనయం కార్యరూపములో ఎంతవర్కు
ప్రకటితమౌతుంద్య చూడాల్ల." (కృష్టాపత్రిక 1946. జూన్ 29 )
ఆయన గొపప ఆశయాలతో ప్రణాళికలు, కార్యక్రమాలు నిర్ాయిసాతడు.
ఆయన అంతా సాధించలేకపోవచుచను. ఆయన ప్రయతనం మాత్రం ప్రశంసార్హము.
మన ఆద్ర్శం ఎపుపడూ ఉననతంగానే వుండాల్ల. మనము ఆచర్చంచలేమని మన
ఆద్రాశనిన వద్లరాదు. తగగ సాధయిలోకి తేరాదు. మనము గొపప ఆద్ర్శము
కల్లగినపపడే అభివృదిద పంద్గలుగతాము, సామానయఆద్రాశలు సామానుయనిగానే
చేయును.
ఇంతేకాక ఆయన ఆశయాలు ప్రణాళికలు అన్సన ఫల్లంచకపోవడానికి
కార్ణం, ఆయన ప్రయతనలోపమని ఆపాదింపలేము. ఎవరూ, యే కార్యమూ
ఒంటర్చగా సాధించ లేరు. అంద్రు కాకపోయినా కొంద్రైనా చేద్యడు వాద్యడు
వుంటే సఫల్లకృతమౌతుంది. ఆయన అనుకుననద్ంతా సాధించలేకపోవట్లనికి
కార్ణమది. ఆయన పటుాద్లలో పటుతిము లేక కాదు. దాసయపీడితమైన మన
దేశంలో, దార్చద్రయపీడితమైన మన మాతృ భూమిలో, అస్తయాగ్రసతమైన యీ
ప్రపంచములో ఎంద్ర్చ బ్ంగారుకలలు భ్గనమగట లేదు. ఎంద్ర్చ ఆశలు
అడియాశలు అగట లేదు. ఎంతెంత ప్రయతానలు పూర్చతఫల్లతాలు యివికుండా
పోవుటలేదు. ఆలాగే ఆచార్యర్ంగా విషయంలోను, అంతకంటె అధికముగా
అనుకొనుట అపచార్ము.

196
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

లోగడ కాంగ్రెసువార్చ ఆద్రాశలు, చితతవృతుతలు, ఒకవిధంగా, ప్రజల


అవసరాలు, ఆశయాలు మరోవిధంగా నడుస్తత వుండేవి. ఆచార్య ర్ంగా ఆధిర్యం
వహించిన తరువాత కాంగ్రెసు వయవహారాలు ప్రజల అవసరాలకు ఎంత
అనుగణయముగా ఉననవో కాంగ్రెసు బుల్లటిన్ 1946 జులై చూసేత సపషాపడుతుంది.
ఆహార్కమిటీలు, కంట్రోలు అమలు, కొలతలు తూనికలు, పోర్ంబోకులు,
సాముదాయిక భూములు, ధ్యనయసేకర్ణ, మిలుియజమానులు, వస్త్రసమసయ,
రేషనింగలు, లంచగొండితనం, బాికుమార్డకటుా నిరూిలన, మునగాల కాశీపటనం
రైతులు, కార్చిక సమసయ, కరువు విచార్ణ, సాముదాయిక జర్చమానాలు, యేజన్సీ
ప్రజలు, రాయలసీమ సమసయలు, జమీందారీ విధ్యనము ర్దుద మొద్లగ
సమసయలను చర్చచంచి యిచిచన స్తచనలు చూసేత ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘము
ప్రజల అవసరాలపై ఎంత శ్రద్ధ తీసికొనుచుననది చపపక చపుపను.
కేవలం ప్రజల ప్రసుతత అవసరాలకేకాక, భ్విషయతుతలో వార్చ అభివృదిధకి కూడ
ఆలోచన జర్గకపోలేదు. ఇందుకై ఆర్చథకాభివృదిధ ప్రణాళిక నిరాిణానికి ఒక
ఉపసంఘం ఆర్చథకశాఖలో అత్మనిపుణుడును, అనుభ్వజుాడును అగ శ్రీయుత
వలగపూడి రామకృషా - ఐ.ఎ.యస్ట (ఆంధ్రదేశం గర్చించద్గగ ప్రముఖ వాయపార్,
వాణిజయ వేతత. ర్ంగాగార్చకి ఇంగిండులో చదువులో మికికల్ల సాయం చేసినవారు)
గార్చ అధయక్షతన యేర్పడి, ఆంధ్రరాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో యేయే
పర్చశ్రమలను యేయేరీత్మని ఆభివృదిధపర్చ వీలగనో, విచార్చంచి, ఆంధ్రదేశ
పార్చశ్రమికాభివృదిదకి పంచవర్షప్రణాళికను తయారు చేయుటకు నిపుణులతో
నియమింపబ్డినది. వారు చురుకుగా పనిచేయుచునానరు. కాంగ్రెసు సంఘం
ఇలాంటి ప్రయతానలు చేయట్లనికిదే ప్రథమం.
ఆంధ్రరాష్ట్ర నిరాిణమును గర్చంచిగూడ రాష్ట్రకాంగ్రెసు ప్రతేయకశ్రద్దవహించి
పనిచేయుచునన సంగత్మ పాఠకులకు పత్రిక దాిరా పర్చచయమే. ఇటుల
సాథనికఆంధ్రుల అభివృదిధ కొర్కు పాటుబ్డుటతోనే తృపిత నొంద్క, రాషేేతరాంధ్రుల
యోగక్షేమాలు కూడ కనుగొనుటే గాక కడు శ్రద్ధతో కృషి చేసుతననది.
రాషేేతరాంధ్రుల సిథత్మగతులను సియంగా తెలుసుకొని, ఆయా
రాష్ట్రప్రభ్యతాిల సహాయంతో, వార్చ ఇబ్బందులను తీర్చచ, పర్సపర్మైత్రి,
సోద్ర్తిము నెలకొలుపటకు సౌహార్రదర సంఘం ఏరాపటు చేయబ్డింది.

197
ఆచార్య ర్ంగా

వీరు బెంగాల్, బ్లహార్, ఒర్చసాీ రాష్టేలలోని ఆంధ్ర ప్రాంతాలలో


పర్యటనచేసి, వార్చసిథత్మగతులను విచార్చంచి, ఆయా రాష్ట్ర ప్రభ్యతాిలకు తెల్లపి
తోడపడాెరు. ఈ సంఘం వార్చ కృషిని రాషేేతరాంధ్ర ప్రముఖులు ప్రసుతత్మంచారు.
రాషేేతరాంధ్రులతో రాష్ట్రకాంగ్రెసు సనినహితతిం పెంపందించు కోవాలనే
తలంపుతో, రాషేేతరాంధ్రశాఖ ఏర్పర్చబ్డింది. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘం,
రాషేేతరాంధ్రుల విషయమై ఇలా పనిచేయటం ఇదే ప్రప్రథమం.
నైజ్ఞంలో మన ఆంధ్రులు పడు అషాకష్టాలు అంద్ర్కు తెల్లసినవే. అందుకు
కూడ ఒక విచార్ణ సంఘం ఏర్పడి ప్రశంసాపాత్రంగా పనిచేసి అఖిలభార్త
సంసాథన ప్రజ్ఞమండల్ల కార్యద్ర్చశ దాిర్కనాథ్ కచ్రూ గార్చ ప్రశంసలుగూడ
పందింది. కాంగ్రెసువారు కారాగృహములో వునన సమయాన ప్రభ్యతోిద్యయగలు
ధ్యనయసేకర్ణ విషయములో రైతులకు కలుగజేసిన ఇబ్బందులు, కంట్రోలు
నినాద్ంతో పాటు, కమూయనిసుాలు రైతులను త్మండిదంగలంటూ గ్రామాలలో
ప్రజ్ఞవసరాలు గర్చతంచకుండా ప్రభ్యతోిద్యయగలు తీసుకొని పోతుంటే, అగినకి
వాయువు తోడైనటుి కమూయనిషుాలు ప్రభ్యతోిద్యయగలకు తోడై రైతులను కషానష్టాలు
పెట్లారు.
ఆచార్యర్ంగా జైలునుండి వచిచన తరువాత, నేటి వివిధ వసుతవుల ధర్లను
బ్టిా ధ్యనయపు ధర్లు నిర్ాయింపబ్డాలని చేసిన ఆంద్యళన చర్చత్ర ప్రసిద్ధం. నేడు
ప్రజ్ఞనాయకుడు ప్రకాశం ప్రధ్యనమంత్రితిం సీికర్చంచిన తరువాత రైతులకు
ధ్యనయసేకర్ణ విషయంలో యెటిా కషానషాములు కలుగకుండా చేయుటే కాక, రైతుల
ధ్యనాయలకు బోనసు యిచుచవిధ్యనము ఆచర్ణలోనికి వచిచన సంగత్మ అంద్ర్కు
తెల్లసినదే.మద్రాసులో కార్యవర్గసమావేశానంతర్ము, రాష్ట్రకాంగ్రెసు, రైతుకాంగ్రెసు,
సంయుకత యాజమానయమున కాంగ్రెసు మంత్రుల వద్దకు రాయబార్ము వళిి, అనేక
ప్రజ్ఞసమసయలపై చర్చచంచి స్తచనలు చేశారు. ఈ రాయబార్ ఫల్లతంగానే రైతుల
ధ్యనాయలకు బోనసు యిచుచవిధ్యనం అమలులోకి వచిచంద్ని అంద్రు గమనించాల్ల.
మన రాజధ్యనిలోగల ఆంధ్ర, తమిళాది భాష్టప్రయుకత రాష్ట్రకాంగ్రెసు
సంఘాలు యిదివర్కు విడివిడిగా ఎవర్చకితోచినటుివారు వయవహర్చంచేవారు.
ఆచార్యర్ంగా అధిర్యం వహించిన తరువాత, రాష్ట్రసంఘాలన్సన సంప్రదించి
పనిచేసే యేరాపటుచేశాడు. అవసర్ం వచిచనపుడు ఆయా రాష్ట్ర అధయక్ష కార్యద్రుశలు
మద్రాసులో కలసి మంతనము చేసాతరు. మంత్రులకు సలహాల్లసాతరు. ఆయన

198
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఆధిర్యంలో అధికంగా ప్రసుతత్మంపతగిన విషయాలోి ఇదకటి. ఇటుల సర్ితో


ముఖంగా ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కృషి వుననది.
ఆచార్య ర్ంగా ఆధిర్యంవహించిన తరువాత ఆంధ్రరాష్ట్ర
సంఘ తీరాినాలను గర్చంచి కొంద్రు వయత్మరేకంగా పత్రికలలో
పడరాసుతనానరు. ఆయనలో లోపాలు లేవని నేను చపపజ్ఞలను.
మానవులలోని బ్లహీనతలు ఆయనలోనూ ఉనానయి. కాని ఈ
రాసే వ్రాతలోిని అక్రమానిన సాధల్లపులాక నాయయంగా చూపెడతాం.
మద్రాసు శాసన సభ్లో ర్డండు సాధనాలు ఖ్యళీ అయినాయి. ఈ ర్డండునూన చితూతరు
జిలాిలోనివే. చంద్రగిర్చ డివిజన్ శాసనసభ్యయడు టి.కె.టి. తాతాచార్చ గార్చ మర్ణం
వలి ఏర్పడిన ఖ్యళీకి యన్. వి. రామానాయుడు గార్చని, మద్నపల్లి శాసనసభ్యయడు
టి.యన్. రామకృష్టార్డడిెగార్చ మర్ణంవలి ఏర్పడిన ఖ్యళీకి పి.త్మమాిర్డడిె గార్చని
కాంగ్రెసు అభ్యరుధలుగా రాష్ట్ర కాంగ్రెసు కార్యవర్గం ఏకగ్రీవంగా స్తచించగా రాష్ట్ర
కార్యవర్గ స్తచనను తోసివేసి టి.కె.టి.యన్.ఆర్. తాతాచార్చగార్చని చంద్రగిర్చకి,
నాద్ముని ర్డడిెగార్చని మద్నపల్లికి అభ్యరుధలుగా కేంద్ర పార్ిమంటరీబోరుె
నిర్ాయించింది. ఈ తాతాచార్చ గారు ఆ తాతాచార్చ గార్చ సోద్రుడు. ఆంతకంటే
అధికయోగయత లేనే లేదు. రాష్ట్ర కాంగ్రెసుచే స్తచించబ్డిన వంకటరామానాయుడు
వర్కరు, జైలుకు వళిిన వాడు, పల్లిటూర్చ వాసి, రైతు కషాసుఖ్యలు సియంగా
తెలుసు. ఇదివర్కే చితూతరులో టి.యన్.రామకృష్టార్డడిె, ఆర్.డి.రామకృషారాజు,
టి.కె.టి. తాతాచార్చ, ఆర్. వంకటర్డడిె, కె.వర్దాచార్చ, చితూతరులో నివసించే
లాయర్ిను పల్లిప్రజలకు ప్రత్మనిధిగా పార్ిమంటరీబోరుె నియమించింది. కేంద్ర
శాసనసభా సభ్యయడు అనంతశయనం గారు చితూతరు నివాసే. పల్లిప్రజలకు దూర్మై
పటాణాలలో నివసించే లాయర్ికు ఈ పద్వులు అంటగటుాట నాయయమో,
పల్లిలలోనే పుటిా, పల్లిప్రజలమధయ నివసించే వార్చకి ఈ పద్వులు యిచుచట
నాయయమో ఆలోచించండి. మద్నపల్లి డివిజనులో మంచి వర్కరు, విదాయవంతుడు,
ఆ నియోజకవర్గం లోని వారైన పి.త్మమాిర్డడిె గార్చని త్ర్యసివేసి మర్చక
నియోజకవర్గం వాడగ నాద్మునిర్డడిె గార్చని నియమించుట ఏమి సబ్బు? ఆయన
రామకృష్టార్డడిె గార్చ అననగార్చ అలుిడు అయినంత మాత్రాన అర్హత కల్లగిందా?

199
ఆచార్య ర్ంగా

ఈ శాసనసభా సభ్యతాినికి బ్ంధుతిమేనా అర్హతకు చూడవలసినది.


ఎవర్చది లోటో వేరే వివర్చంచాల్ల విజుాలకు! ఇట్లిగే మిగతా ఆరోపణలు ఉంట్లయి.
వాటనినటికీ సమాధ్యనమిచుచట నా పని కాదు.
తాను జవహర్లాల్ తో కాంగ్రెసు అధయక్ష పద్వికి పోటీ చేస్తత
ప్రభ్యతిములో కాని కాంగ్రెసు వయవహారాలలో గాని ప్రత్మదీ క్రిందినుంచి పైకి పోవాలే
కాని పైనుంచి క్రిందికి రాకూడద్ని స్తచించిన డాకార్ పఠాభి కేంద్ర పార్ిమంటరీ
బోరుె సభ్యయడిగా ఉనన సమయాన ఆంధ్ర ప్రాంతంలో ఈ విధంగా జర్గటం
ఏమనుకోవాల్ల? ఆచార్య ర్ంగా ఆధిర్యము వహించినతరువాత రాష్ట్రంలో ఒక
నూతనతిము వచిచంది. అది అధికంగా ప్రజ్ఞ సంసధ అయింది, రైతులకు అనుకూల
సంసధ అయింది.
ఆచార్య ర్ంగా ఇదివర్కు అధికార్వర్గంలో ఉననవార్చవలి తాను అనేక
అక్రమాలు పందిన విషయం మనసులో పెటుాకొని తాను అటిా పనులు
చేయకుండా జ్ఞగ్రతత పడాల్ల. ఈ అధయక్షత తన అధికార్మునకు ఆయుధముగా
ఉపయోగించక, తన సేవకు సాధనగా ఉపయోగించిన నాడే ఉతతముడు
అనబ్డతాడు. ఆంధ్రరాష్ట్ర అధయక్ష, కార్యద్రుశలు సంబ్ంధ్యల చర్చత్ర అభిమానంతో
ఆర్ంభించబ్డి అభిప్రాయభేద్ంతో అంతయము అగచుననది. వీర్చ విషయంలో ఎలా
ఉంటుంద్య!

“పేర్డిటు ప్రేలకుండ నిలపెటిా పటేలు పటేలుగా జమీం


దార్ికు, ష్టవుకార్ికు యదార్ధముతో విపరీతమైన ఖం
గార్ిను బెటిా మా తెనుఁగ గడెకు కాంగ్రెసు చక్రవర్చత వై
దార్చిక బాగ చేసిత్మవి, తాతలనాటివి ర్ంగనాయకా” – వేదాంతకవి

200
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ఆచార్య ర్ంగా గేయాలు


-సూర్యదేవర్ ర్వికుమార్
న్సవంటి నాయకుడు ఓరైతుర్ంగా
నిజము లేనేలేడు నాసామిర్ంగా.

రైతుజ్ఞగృత్మ కొర్కు రాష్ట్రవాయపతముిగా


రైతాంగ విదాయలయాలు నడిపావు
ఇచచటి న్సఉద్యమం ఇంతకింత్మంతయై
బ్హుదేశములు ప్రాకి సఫలమైనది భ్ళా ॥న్సవంటి॥

చదువు సంధయలు లేని శ్రమికజనుల్లలి


చదువు నేరాిలని తపన చందావు
తగిన బ్డులేర్పర్చి తరీూదునిపిపంచి
రైతు కలలకు రూపు కల్లపంచినావు ॥న్సవంటి॥

రాజకీయాలలో రైతు వేదిక కొర్కు


గాంధితో చర్చచంచి సాధించినావు
న్సకృషికి ఫల్లతమే నేటి కీ భ్ర్తోర్చి
త్మండిగింజలు కరువు నధిగమించినద్యా ॥న్సవంటి॥

రైతు చీకటిబ్రతుకు ర్వితేజమున వలుగ


దీక్షబూనిన కర్షకాళి వైతాళికా!
లోకహితకార్క! న్సకు జేజేల్లవే
ర్ంగనాయక! గోగినేనికుల దీపకా! ॥న్సవంటి॥

201
ఆచార్య ర్ంగా

అఖిలభార్త నేత ఆచార్యర్ంగా


అతనికీర్చత పతాక ఆకాశగంగ.

నిడుబ్రోలులో పుటిానాడు- న్సత్మ బాటను మటిానాడు


పెద్దపటాము పటిా విశిమంతయు చుటిా
వలుగదివిగ నిల్లచనాడు ॥అఖిల॥

ధేయయమొకటే హృద్యమందు – దీనజనుడే కనులముందు


అతడు కనునలు తెర్చి అదురు బెదురును మర్చి
హాయినంద్గ తపనజందు ॥అఖిల॥

నిండుకుండను బోలు గండె-నిలువతుత తాయగమై పండె


జ్ఞత్మక్షేమము కొర్కు జైలుజీవిగ నుండె
సవనసమిధై చిర్ము మండె ॥అఖిల॥

అర్థశాసాాచారుయడైనా – ఆంధ్రభాష్ట ర్చనలోన


అందెవేసినచేయి-అమృతవాకీంధ్యయి
అజరామర్పు స్తూర్చతదాయి ॥అఖిల॥

కాకతీయుల కత్మతపదును – కర్షకోద్యమరాగ సుధను


ర్ంగర్చంచిన మేటి రాజకీయ ఘనాపాటి
అతని కతడే అగనుసాటి ॥అఖిల॥

202
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

203
ఆచార్య ర్ంగా

అనుబంధము ై ర్వ ఆదినారాయ్ణ


డా. నాగభ
1947 ఆగసుా 15 భార్త దేశానికి సాితంత్రయం సిదిధంచిన రోజు. ఆసేతు
హిమాచలం సేిచాఛ వాయువులు పీలుస్తత ఆనందించిన రోజు. సేిచాఛ
భార్తావనిలో రైతుల కడగండుి తొలగిపోతాయని, కర్షకుల కళులోి
ఆనందాశ్రువులు తొంగిచూసాతయని ర్ంగా కలలుగనానరు. ఆనాటికి ఆచార్య ర్ంగా
అఖిల భార్త కాంగ్రెస్ట కార్యవర్గ సభ్యయలుగా, ఆంధ్ర కాంగ్రెస్ట అధయక్షులుగా
వయవహర్చసుతనానరు. కేంద్ర శాసనసభ్ సభ్యయలుగా, పార్ిమంటరీ పారీా కార్యద్ర్చశగా,
ఆర్చధకసంఘ సభ్యయలుగా పద్వులు నిర్ిహిసుతనానరు. నూతనంగా ర్చింపబ్డనునన
రాజ్ఞయంగంలో గ్రామ ప్రజలకు, గ్రామ పంచాయితీలకు సముచిత సాథనం
ఇచిచనపుపడే గ్రామసాథయి నుంచి దేశం ప్రగత్మపథంలో పయనించగలద్ని
ప్రగాఢంగా విశిసించారు ర్ంగా గారు.
1948 నవంబ్రు 9 వ తేదీన ముసాయిదా రాజ్ఞయంగం గర్చంచి
ర్ంగాగారు ఉపనయసించారు. ప్రజ్ఞసాిమయంలో గ్రామ ప్రజలు తమ బాధయతలను
సక్రమంగా, సమర్థవంతంగా నిర్ిర్చతంచాలంటే వార్చకి అవసర్మైన రాజకీయ
వయవసథలను నెలకొలాపల్ల అని రాజ్ఞయంగకర్తలకు స్తచించారు. గ్రామ పంచాయితీల
పునాదులు లేకుండా ప్రజ్ఞసాిమయం మనుగడ సాగించలేద్న్స, మహాతాిగాంధీ
ఆశించిన అధికార్ వికేంద్రీకర్ణ మాత్రమే ప్రజ్ఞసాిమాయనికి పటుాగొమిగా
నిలుసుతంద్ని తేల్లచచపాపరు. కేంద్రీకృత విధ్యనాలు పాటిసేత అది నియంతృతాినికి,
అతయయిక పర్చసిథత్మకి, కమూయనిజం బ్లపడడానికి దార్చతీసుతంద్ని హెచచర్చంచారు.
గ్రామ పర్చసిథతులు గాని, రైతాంగం గర్చంచి తెల్లసినవారు గాని రాజ్ఞయంగ
నిరాిణంలో పాలు పంచుకోపోకవడంతో ర్ంగాగార్చ స్తచనలు అడవిగాచిన
వనెనలయాయయి. రాజ్ఞయంగ నిరాిణం తరువాత రాజ్ఞయంగ నిర్ాయ సభ్లో
మాట్లిడుతూ ర్ంగాగారు తన అభిప్రాయాలను నిషకర్షగా , నిర్చిహమాటంగా
తెల్లయచేశారు. రాజ్ఞయంగంలో, అధికార్ వికేంద్రీకర్ణ పటి తన అసమిత్మని
తెల్లయచేస్తత “బ్లమైన కేంద్ర ప్రభ్యతాినికి నేను వయత్మరేకం కాదు. అయితే హిటిరు
వంటి నాయకుడు భ్విషయతుతలో కేంద్రంలో అధికార్ంలోకి వసేత అధికార్ కేంద్రీకర్ణ
వలి రాష్ట్ర ప్రభ్యతాిలను ర్దుద చేసే ప్రమాద్ం ఉంటుంది. ఆ ప్రమాద్ం గర్చంచి

204
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

నేను మాట్లిడుతునానను. రాష్ట్ర ప్రభ్యతాిలను ర్దుదచేసే అధికార్ం కేంద్రానికి


కటాబెటాడంలో ఔచితయంలేదు. ఇది దుర్చినియోగమయేయ అవకాశాలు కనిపిసుత
నానయి” అని విశేిషించారు. ఆనాడు ర్ంగా గారు ఊహించిన అతయయిక పర్చసిథత్మ
అనత్మకాలం లోనే భార్త ప్రజలు చవిచూడవలసి వచిచంది. కేంద్రంలో అధికార్ంలో
ఉనన రాజకీయ పారీా తమకు వయత్మరేకంగా ఉనన రాష్ట్ర ప్రభ్యతాిలను ర్దుద చేయడం
ఎనోనమారుి జర్చగింది. వీటిని నివార్చంచడానికి ర్ంగా గారు చేసిన ప్రయతనం
విఫలమయినా, ర్ంగా గార్చ “ముందుచూపు” ఎంతటిద్య అర్థం చేసుకోవచుచ.
1948 లో శాన్ ఫ్రానిీసోక లో ప్రపంచ కార్చిక సద్సుీ జర్చగింది.
భార్తదేశపు ప్రత్మనిధిగా ర్ంగా గారు ఆ సద్సుీలో పాల్గగనానరు. కార్చికుల
అభ్యయననత్మ కోసం ఆయన చేసిన స్తచనలు ఆ సద్సుీలో పాల్గగనన వివిధ దేశ
ప్రత్మనిధుల ప్రశంసలకు పాత్రమయాయయి.
***
కాంగ్రెస్ట నాయకులు అవలంబిసుతనన ప్రజ్ఞవయత్మరేక విధ్యనాలకు
నాయకులు చాలామంది కలత చందారు. ప్రజ్ఞసంక్షేమం కోసం తాము చేసుతనన
స్తచనలను బుటాదాఖలు చేయడానిన వాళ్లు జీర్చాంచుకోలేకపోయారు. కాంగ్రెస్ట కు
రాజీనామా చేయాలని తీరాినించుకునానరు. అలాంటి వాళులో ప్రముఖుడు
జయప్రకాష్ నారాయణ. అయన 1948 లో కాంగ్రెస్ట ను విడిచి పెట్లారు. కాంగ్రెస్ట
నాయకులోి మారుపకోసం మర్చకొంతకాలం వేచిచూసిన కొంతమంది నాయకులు
ఆశించిన మారుప కాంగ్రెస్ట నాయకులోి కనపించకపోవడంతో విసుగ చందారు.
కాంగ్రెస్ట లో మారుప అసాధయమని భావించి బ్యటకు వచాచరు. 1951 లో ఆ
విధంగా కాంగ్రెస్ట ను వీడిన వార్చలో ప్రముఖులు ర్ంగా గారు, కృపలాన్స గారు.
ర్ంగా గారు పారీా సభ్యతాినికి, పారీా పద్వులనినంటికీ రాజీనామా చేశారు.
తనలాగా కాంగ్రెస్ట ను విడిపోయి వచిచన వార్ంద్ర్చన్స ఒకచోట చేర్చచ
భ్విషయత్ కారాయచర్ణ కోసం కృపలాన్స 1951 జూన్ లో పాట్లనలో ఒక సమావేశం
ఏరాపటు చేశారు. కొతత పారీాని ఏరాపటు చేయాలని కృపలాన్స ఆలోచన. ర్ంగా
గార్చని కూడా కృపలాన్స ఆహాినించారు. ముందుగా ముఖుయలతో జర్చగిన
సమావేశంలో కొతతపారీా ఏరాపటు చేయాలని, దానికి “మజూదర్ ప్రజ్ఞ పారీా” అని
నామకర్ణం చేయాలని కృపలాన్స తెల్లయచేశారు. హాల్లకుల పటి అపార్మైన

205
ఆచార్య ర్ంగా

అభిమానం ఉనన ర్ంగాగారు పారీా పేరుకు ‘కిసాన్’ పద్ం చేర్చసేత బాగంటుంద్ని


స్తచించారు. ర్ంగా గార్చ అభిప్రాయానిన గౌర్విస్తత “కిసాన్ మజూదర్ ప్రజ్ఞపారీా”
అని పారీా పేరును సవర్చంచారు.
నాటి మధ్యయహనం కృపలాన్స అధయక్షతన ఒక సభ్ జర్చగింది. సుమారు
ఐదువేల మంది ప్రజలు పాల్గగనన ఆ సభ్లో కృపలాన్స నూతన పారీా పేరును,
ఆశయాలను ప్రకటించారు. అవన్సన ర్ంగా గార్చ అభిప్రాయాలకు ద్గగర్గా ఉననవే.
కృపలాన్స మాట్లిడుతూ కాంగ్రెస్ట సంసథలోని బ్ంధుప్రీత్మ, ఆశ్రితపక్షపాతం, అధికార్
దుర్చినియోగం గర్చంచి దుయయబ్ట్లారు. కొతతపారీా కార్యక్రమానిన నిర్ాయించడానికి
ఒక ఉపసంఘానిన ఏరాపటుచేశారు. అందులో ఆంధ్రప్రాంతం నుంచి ప్రకాశం
పంతులు గార్చకి చోటు కల్లపంచారు. కృపలాన్స ఉపసంఘ సభ్యయల పేరుిను
చదివేటపుపడు “ర్ంగా గార్చ పేరు చేరాచల్ల” అంటూ సభికులు పెద్దగా అర్చచారు.
కార్య నిరాిహక వర్గంలో ర్ంగా గార్చకి చోటు కల్లపసాతమని కృపలాన్స ప్రజలకు
తెల్లయచేశారు. కార్యద్ర్చశ పేరు ప్రకటించే సమయంలో కూడా సభ్యయలలో
చాలామంది ర్ంగా గార్చ పేరు స్తచించారు. “ ర్ంగా గారు పెద్దవారు. వార్చకి
ఇవివలసిన సాథనం తరువాత ఇసాతము” అని కృపలాన్స అపపటికి ఆ విషయానిన
దాటవేశారు. ర్ంగా గార్చ పటి సభ్యయలు ప్రద్ర్చశంచిన అభిమానం బ్హుశా కృపలాన్స
ప్రభ్ృతులకు నచచకపోయి ఉండవచుచ. అందుకే ర్ంగా గార్చని దూర్ంగా
ఉంచడానికి ప్రయతనం చేశార్ని భావించవచుచ.
***
ర్ంగా గారు కర్షకుల సంక్షేమానిన ద్ృషిాలో ఉంచుకొని ఆంధ్రప్రాంతంలో
ఒక పారీాని సాథపించాలని నిర్ాయించుకునానరు. తన అనుయాయులతో 1951 లోనే
‘కృషికార్ లోక్ పారీా’ పేరుతో ఒక కొతత పారీాని ఏరాపటుచేశారు. ర్ంగా గార్చ
అభిమానులు, ర్ంగా గార్చ అభిప్రాయాలను గౌర్వించేవారు, ఇషాపడేవారు పారీాలో
చేరారు. పారీాని బ్లోపేతం చేయడం కోసం ర్ంగా గారు విశేషంగా శ్రమించారు.
ఆంధ్రప్రాంతమంతా పర్యటించారు. 1952 లో ఎనినకలు జర్చగాయి. ర్ంగా గారు
గంటూరు పార్ిమంటు సాథనానికి అభ్యర్చథగా నిలబ్డాెరు. కాన్స ఓటమి పాలయాయరు.
అదే సంద్ర్భంలో ఉమిడి మద్రాసు రాష్టేనికి ఎనినకలు జర్చగాయి. అపపటికే
ప్రతేయకాంధ్ర ఉద్యమం ప్రార్ంభ్మయింది. ప్రతేయకాంధ్ర రాష్టేనికి నెహ్రూ వృత్మరేకం
కావడంతో ప్రజలు కాంగ్రెస్ట పారీాని త్మర్సకర్చంచారు. ర్ంగా గార్చ కృషీకార్ లోక్

206
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

పారీా తర్పున నిలబ్డిన అభ్యరుథలు కొంతమంది విజయం సాధించారు.


కమూయనిసుాలు ఎకుకవ సాథనాలు ద్కికంచుకునానరు. కాంగ్రెస్ట, టంగటూర్చ ప్రకాశం
పంతులు (1946 ఉమిడి మద్రాసు రాష్ర్టానికి ముఖయమంత్రిగా మర్చయు కరూనలు
రాజధ్యనిగా 1955 లో పనిచేశారు) గార్చ ప్రజ్ఞపారీా అభ్యరుధలు కూడా పలు
సాథనాలోి విజయం పందారు. కాన్స ప్రభ్యతిం నెలకొలపడానికి అవసర్మైన
మజ్ఞర్చటీ ఏ పారీాకి లభించలేదు. ర్డండు, మూడుపారీాలు ఏకమై ప్రభ్యతిం
ఏరాపటు చేయవలసిన అగతయం ఏర్పడింది. కాంగ్రెస్టకు వయత్మరేకంగా ప్రభ్యతాినిన
ఏరాపటు చేయాలని కమూయనిసుాలు వూయహం పనానరు. ప్రభ్యతి ఏరాపటుకు తగిన
మజ్ఞర్చటీ లేకపోవడంతో, ప్రకాశం పంతులు గార్చని ముఖయమంత్రిగా చేయాలని
తలపెట్లారు. పద్వీ వాయమోహంలో ప్రకాశం గారు ఆ పనానగంలో పావు
అయాయరు. ఆ విషయం నెహ్రూ గారు గ్రహించారు. ఆంధ్ర, తమిళ ప్రాంతాలు
కల్లసి వునన విశాల రాష్ట్రం కమూయనిసుాల వశంకావడం నెహ్రూ గార్చకి ఇషాం లేదు.
కమూయనిసుాలకు రాష్టేధికార్ం ద్కకకుండా చేయడానికి ఆయన రాజ్ఞజీ గార్చని
ఉపయోగించు కోవాలనుకునానడు. అపపటికి రాజ్ఞజీ రాష్టేనికి చందిన ఏ
సభ్లోనూ సభ్యయడుగా లేడు. ఆయనను సభానాయకునిగా చేయాలని, తదాిరా
కమూయనిసుాల ఆటకటిాంచాలని నెహ్రూగారు ఆలోచన చేశారు.
నెహ్రూగారు తన ఆలోచనను రాజ్ఞజీకి తెల్లయచేశాడు. ర్ంగాజీ
సహకర్చసేత ప్రభ్యతిం ఏరాపటు చేసాతను అనానరు రాజ్ఞజీ. ర్ంగాజీని మీరే
ఒపిపంచండి అనానరు నెహ్రూగారు. రాజ్ఞజీ ర్ంగా గార్చకి కబురు చేశారు. ర్ంగా
గారు మద్రాసు వళిు రాజ్ఞజీని కలుసుకునానరు. విషయమంతా రాజ్ఞజీ ర్ంగా
గార్చకి తెల్లయచేశారు. మీరు సహకర్చసేత నా ప్రయతనం ఫల్లసుతంది అనానరు రాజ్ఞజీ.
రాజ్ఞజీ ఈ రాష్ట్రం కమూయనిషుాల హసతగతం కాకుండా చేయడమే
నాకు కావలసింది. మీ ప్రయతనంలో మా కృషీకార్ లోక్ పారీా సంపూర్ాంగా
సహకార్ం అందిసుతంది అంటూ ర్ంగా గారు భ్రోసా ఇచాచరు. మీరు నా
మంత్రివర్గంలో ఉపముఖయమంత్రిగా చేర్చతే నాకు గౌర్వంగా ఉంటుంది. రైతు సేవే
ఊపిర్చగా బ్రత్మకే మీకు మీ కార్యసాధనలో అధికార్ం అండగా నిలుసుతంది అనానరు
రాజ్ఞజీ. క్షమించండి, నేను పద్వుల కోసం మీకు తోడాపటు అందించడం లేదు.

207
ఆచార్య ర్ంగా

కమూయనిసుాల ఏకపక్ష కార్చిక నియంతృతాినిన అడుెకోవడం కోసమే మీకు మద్దతు


ఇసుతనాన అంటూ రాజ్ఞజీ ఇసాతననన ఉపముఖయమంత్రి పద్విని తృణప్రాయంగా
తయజించారు. రాజ్ఞజీ కృషీకార్ లోక్ పారీా, ముసిింల్లగ్ తోడాపటుతో ప్రభ్యతాినిన
ఏరాపటు చేశారు. ఆ విధంగా ర్ంగా కమూయనిసుాల ఆశల మీద్ న్సళ్లు చలాిరు.
1952 లో గంటూరు పార్ిమంట్ సాథనానికి నిలబ్డి
ఓడిపోయినా అదే సంవతీర్ం రాజయసభ్కు ర్ంగా గారు ఎనినకయాయరు. ఆయన
1952 నుంచి 1956 వర్కు రాజయసభ్ సభ్యయడిగా కొనసాగి అనేక విషయాలపై
తమ అమూలయమైన అభిప్రాయాలను తెల్లయజేశారు.పార్ిమంటులో రైతుల వాణిని
వినిపించారు. 1952 నుండి ప్రతేయకాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. పటిా
శ్రీరాములు గారు నిర్సన దీక్షచేసి ఆతాపర్పణ చేసుకునానరు. దానితో ఆంధ్రప్రదేశ్
అటుాడికి పోయింది. తపపని పర్చసిథతులోి ఆంధ్రరాష్ట్రం ఏరాపటుచేయట్లనికి
నెహ్రూగారు అంగీకర్చంచారు. అనేకవివాదాలు,ఆంద్యళనలు, కుట్రలు, కుతంత్రాలు
సాగి చివర్కు కరూనలు రాజధ్యనిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతంలోని
శాసనసభ్యయలతో కొతత శాసనసభ్ ఏరాపటయింది. కాంగ్రెస్టకు మజ్ఞర్చటీలేదు.
ప్రకాశంపంతులు ఇతరులతో కల్లసి ప్రభ్యతిం ఏరాపటుచేసి ముఖయమంత్రి
అయాయరు. ప్రత్మపక్షాల అవిశాిస తీరాినంతో ఏడాది త్మర్గకుండానే ప్రకాశం గార్చ
ప్రభ్యతిం పతనమయింది. గవర్నర్ నాయకతింలో రాష్ట్రపత్మపాలన ఏర్పడింది.
1955 లో ఆంధ్రరాష్టేనికి ఎనినకలు జర్చగాయి. కాంగ్రెస్ట,
ర్ంగాగార్చ కృషీకార్ లోక్ పారీా, ప్రకాశంపంతులు గార్చ ప్రజ్ఞపారీా ఐకయ కాంగ్రెస్ట
గా ఏర్పడి శాసనసభ్కు పోటీ చేశాయి. ఎనినకల ర్ణర్ంగంలో కమూయనిసుాలతో
తలపడాెరు. ఆ ఎనినకలలో ఐకయకాంగ్రెస్ట విజయదుందుభి మ్రోగించింది. 196
సీటికు 147 సీటుి ద్కాకయి. బెజవాడ గోపాలర్డడిె గారు ముఖయమంత్రి అయాయరు.
అధికార్ం అందుకోవడానికి అర్రులు సాచిన కమూయనిసుాలను నిలువర్చంచడంలో
ర్ంగా గారు సఫల మయాయరు. 1955 లో ర్ంగా గారు కాంగ్రెస్ట లో చేరారు.
కాంగ్రెస్ట పార్ిమంటరీ పారీా కార్యద్ర్చశగా ఎనునకోబ్డాెరు. 1957 లో ర్డండవ లోక్
సభ్ ఎనినకలు వచాచయి. అపపటికే కాంగ్రెస్ట లో చేర్చన ర్ంగా గారు తెనాల్ల నుంచి
లోక్సభ్కు పోటీ చేశారు. ఆంధ్రాలో అధికారానిన అందుకోవడానికి తమను ఆమడ
దూర్ంలో ఉంచిన ర్ంగా గార్చని గెలవన్సయకూడద్ని కమూయనిసుాలు భావించారు.

208
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ర్ంగా గార్చకి వయత్మరేకంగా తమ పారీాపక్షాన అభ్యర్చధని నిలబెట్లారు. అపపటికే


సహకార్ వయవసాయం అనే విషయంలో తమ అభిప్రాయాలకు విలువనివిని ర్ంగా
గార్చ మీద్ కాంగ్రెస్ట గర్రుగా ఉంది. ర్ంగా గారు తెనాల్లలో ఓటమి చందితే
బాగంటుంద్ని భావించింది. అందుకు అనుగణంగా కాంగ్రెస్ట పెద్దలు ర్హసయంగా
కమూయనిసుా అభ్యర్చధకి మద్దతు ఇచాచరు. ఆనాటి కాంగ్రెస్ట అధినాయకులు గాని,
కేంద్ర రాష్ట్ర మంత్రులు గాని, తెనాల్ల నియోజక వర్గంలో అడుగ పెటాలేదు,
ప్రచార్ం చేయలేదు. గంటూరు, విజయవాడ ప్రాంతాలోి పర్యటించి వళాురు. కాని
ప్రజలు ర్ంగా గార్చ పక్షాన నిలబ్డాెరు. రైతుల హకుకలను, రైతుల ఆలోచనలను
పార్ిమంటులో ప్రత్మబింబించడానికి ర్ంగా గారే తగిన వయకిత అని భావించారు. 27
వేల ఓటి మజ్ఞర్చటీతో ర్ంగా గార్చని గెల్లపించారు. ర్ంగా గారు పార్ిమంటులో
రైతు ప్రత్మనిధిగా అడుగపెట్లారు. ఆ రోజులోి నెహ్రూకు ప్రభ్యతి కార్యద్ర్చశగా
మహాబ్లన్సస్ట అనే వయకిత ఉండేవారు. ఆయన కమూయనిస్టా అభిమాని. ఆయన
ర్ష్టయలోని సమిషిా సహకార్ వయవసాయం గర్చంచి నెహ్రూ గార్చకి భూతద్దంలో
చూపించి, అది భార్తదేశంలో ప్రవేశపెటాడం మంచిద్ని నిర్ాయించుకునానరు.
దానికి అనుగణంగా పావులు కద్పడం మొద్లుపెట్లారు.
సమిషిా సహకార్ వయవసాయం నిజంగా రైతులకు ప్రయోజనం
కల్లగించేద్యితే ర్ంగా గారు ఆమోదించేవారు. ర్ష్టయలో అపపటికే కమూయనిసుా
ప్రభ్యతిం రైతులకు వయత్మరేకంగా తలపెటిాన దుశచర్యలు ర్ంగా గార్చ ద్ృషిాకి
వచాచయి. భూమిపై యాజమానయ హకుకలను రైతుల నుంచి ర్ష్టయ ప్రభ్యతిం
తొలగించింది. భూమినంతా ప్రభ్యతి యాజమానయం క్రింద్ సాగచేయవలసిందేనని
నిర్ాయించింది. ఆ విధంగా సాగచేసే వయవసాయానికి సమిషిా వయవసాయ క్షేత్రాలు
అని పేరు పెటిాంది. వయవసాయ క్షేత్రాలలో భూమి మీద్ హకుక ఏ వయకితకీ
ఉండకూడద్ని ప్రభ్యతిం చటాం చేసింది. రైతులకు ఓటు హకుక లేకుండా చేసిన
తరాిత ఏర్పడే ప్రభ్యతాినికి ఏకపక్ష కార్చిక నియంతృతి ప్రభ్యతిం అని పేరు
పెటిాంది. ఆ విధంగా ఏర్పడిన వయవసాయ క్షేత్రాలలో ఆనాటి వర్కు భూమికి
హకుకదారులుగా ఉనన రైతులంద్రూ రోజూవారీ కూల్లలుగా మార్చపోయారు.
అంతటితో ఆగకుండా వార్ంద్ర్చన్స కటుాబానిసలుగా మార్చచవేశారు. అనారోగయంతో

209
ఆచార్య ర్ంగా

పాలుమాల్ల పనికిరాని రైతులను త్మరుగబాటుదారులుగా ముద్రవేసి మూకుమిడిగా


వేలకొలది రైతులను లారీలలో కుకిక సైబ్లర్చయా అడవులకు తర్ల్లంచి చిత్రవధలు
చేసి చంపారు. ఈ విషయానిన తెలుసుకునన ర్ంగా గారు సమిషిా వయవసాయ
విధ్యనానిన నెహ్రూ అభివృదిధదాయకమైనదిగా, విపివాతికమైనదిగా అభివర్చాంచడం
సహించలేకపోయారు. నెహ్రూ ఆవడి కాంగ్రెస్ట సద్సుీలో సమిషిా సహకార్
వయవసాయం అనే విధ్యనానిన గర్చంచి తీరాినం చేయించారు.
ర్ంగాగార్చతో యు.ఆర్. మసాన్స గారు కూడా సహకార్ వయవసాయానిన
నిర్సిస్తత పార్ిమంట్ లో ఉపనయసించారు. ర్ంగా గారు ఆ సంద్ర్భంగా
పార్ిమంట్ లో ఉపనయసిస్తత, భార్త రైతులను ఇటువంటి ప్రమాద్కర్మైన
పద్ధతులలోకి నెటావద్దని రైతులఓటితో గెల్లచిన నెహ్రూ గారు రైతులకు అనాయయం
చేయడం తపపని హెచచర్చంచారు. మనదేశంలోని రైతులు సితంత్రులు,
సేిచాఛజీవులు. గాంధీ గార్చ ఆశయాలపై నమికం కల్లగిన వారు, హింసమీద్
నమికం లేనివారు. ప్రభ్యతి పెతతనానిన, అధికారుల లంచగొండితనానిన సహకార్
వయవసాయం పేర్చట రైతులపై రుద్దడం అనాయయం అంటూ ర్ంగాగారు తన నిర్సన
తెల్లయజేసారు. పార్ిమంట్ సభ్యయలలో చాలామంది ర్ంగా గార్చ వాద్నను
బ్లపర్చచారు. దీనితో నెహ్రూగారు ర్ంగా గార్చకి కబురు చేశారు. కేంద్ర వయవసాయ
శాఖకు మంత్రిగా ఉండవలసిందిగా, తనకు సహకార్ం అందించవలసిందిగా
కోరారు. ర్ంగా గారు తనకు మంత్రిపద్వి వద్దని, సహకార్ వయవసాయమనే
ఆలోచనను విర్మిసేత సంతోషిసాతనని తెల్లయజేశారు.
అదే సమయంలో వినోభాభావే ‘సరోిద్య’ అనే పేరుతో రైతుల నుండి
ఐచిఛకంగా భూమిని దానంగా సీికర్చంచాలని ఒక ఉద్యమానిన ప్రార్ంభించారు. ఈ
ఉద్యమానికి జయప్రకాశ్ నారాయణ కూడా మద్దతు ఇచాచరు. దేశవాయపతంగా ఈ
ఉద్యమం గర్చంచి ప్రచార్ం ప్రార్ంభ్మయింది. నెహ్రూగారు సరోిద్య
ఉద్యమానిన తన సహకార్ వయవసాయ విధ్యనానికి ఉపయోగించు
కోవాలనుకొనానరు. వంద్లాది సరోిద్య కార్యకర్తలతో పాద్యాత్ర ఎలాిల్ చేరే
సమయానికి నెహ్రూ గారు ఏలాిల్ లో వార్చతో కల్లశారు. వినోవాభావే గాంధీజీకి
ఇషామైన వయకిత. ఆయన ప్రార్ంభించిన సరోిద్య ఉద్యమం దాిరా సమిషిా సహకార్
వయవసాయానిన ప్రవేశపెడితే ర్ంగాగారు కూడా గాంధీజీ మీద్ అభిమానంతో

210
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

మౌనంగా ఉంట్లర్ని తలపోశారు. అంటే సరోిద్య ముసుగలో రైతులను


ముంచడానికి నెహ్రూ గారు సిద్ధమయాయరు.
ఏలాిల్ సభ్లో వినోభాభావే, జయప్రకాశ్
నారాయణ, జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగాల సారాంశం
ఇది. ఆకాశం, న్సరు, నిపుప, వాయువు, భూమి అనేవి
పంచభూతాలు. ఇవి అంద్ర్చ సతుత. భూమి తపప మిగిల్లన
నాలుగ అంటే ఆకాశం, న్సరు, నిపుప, వాయువు ఎవర్చ
నియంత్రణలోను ఉండడం లేదు. మానవులతో పాటు
సర్ిజీవకోటి సేిచఛగా అనుభ్విసుతనానరు. అలాంటపుపడు భూమికి మాత్రం
మినహాయింపు ఎందుకు ఉండాల్ల? ఉండకూడదు. భూమి కూడా మిగిల్లన
వానిలాగే అంద్ర్చకీ చందాల్ల. యాజమానయపు హకుక తొల్లగిపోవాల్ల.అంటే భూమి
మీద్ హకుక ప్రభ్యతాినికి తపప ప్రజలకు ఉండకూడదు.
నెహ్రూగార్చ దురాలోచనను ర్ంగా గారు పసిగట్లారు. అకోాబ్ర్ 9 వ తేదీన
కృష్టాజిలాి కిసాన్ సభ్లను ఏరాపటు చేశారు. లక్షల సంఖయలో హాజర్యిన రైతుల
నుదేదశించి ప్రసంగిస్తత రైతులు సమాజ్ఞనికి చేసుతనన సేవను ప్రశంసించారు.
సహకార్ వయవసాయం విధ్యనం రైతాంగ ఆర్చథక వయవసథను ఎలా విచిఛననం చేసుతంద్య
వివర్చంచారు. ప్రభ్యతి విధ్యనాలు రైతులకు ఏ విధంగా నషాం కల్లగిసాతయో
తెల్లయజేశారు. రైతులకు ర్క్షణ, సౌకరాయలు కల్లపంచవలసిన బాధయత ప్రభ్యతిం
తీసుకోవాలని గరుత చేశారు. సహకార్ వయవసాయానిన ఎదిర్చంచడానికి రైతులు
వనున చూపర్ని హెచచర్చంచారు.
ప్రపంచంలో కుటుంబ్ ఆర్చధక వయవసతకు మూలం భార్తదేశం అయితే
భార్తదేశ ఆర్చధక వయవసతకు మూలం వయవసాయదారుడు. రైతు కాయకషాం చేసాతడు,
పలం దునునతాడు, సేద్యం చేసాతడు, ఉతపత్మత చేసాతడు. సితంత్రంగా బ్తకట్లనికి ఏ
వరాగనికి చందిన శ్రమజీవులను ద్యపిడీ చేయడు, చేయాలని ఆలోచించడు. రైతు
ఆతాిభిమానం కలవాడు, ఎవర్చ కిందా పనిచేయడు. రైతులతో పాటు కోట్లిది చేత్మ
వృతుతల శ్రమికులు కూడా ఇదే తర్గత్మకి చంది ఉంట్లరు.

211
ఆచార్య ర్ంగా

దేశానికి అవసర్మైన అధికోతపత్మత చేసి ఈ ఆర్చధక వయవసత నిలబెటేాది రైతే.


సిలపమైన ప్రభ్యతి సహాయంతోనే పోర్ంబోకు పలాలను సాగచేసి పండిసాతడు.
జ్ఞత్మ సంసకృత్మని, భాషలను కాపాడతాడు.
ఇలాంటి వయవసతను ప్రభ్యతిం కాపాడుకోవాల్ల. వయవసాయ పర్చకరాలు,
సాంకేత్మక వసుతవులు, ఎరువులు, గిడెంగలు, మొద్లైన సౌకరాయలను రైతులకు
కల్లపంచి, హతమార్చచ రైతుల జీవితాలను సహకార్వయవసాయంలో ఇర్చకించి ఆ
సహకార్ వయవసత కింది బానిసలుగా మార్చకూడదు, వార్చ సేిచాఛ సాితంత్రాలను
ఆర్చథక హకుకలను హర్చంచగూడదు.
భూమి గ్రామానికంతటికీ సమషిా ఆసిత అని సహకార్ కమతాల దాిరా
ఉతపత్మత సాగాలని సరోిద్య ఉద్యమం సాగిసుతనానరు. ఈ విధమైన సహకార్
వయవసాయానిన పాటించిన దేశాలన్సన తమ అభిప్రాయాలు తపుప అని
తెలుసుకునానయి. చినన కమతాలు గిటుాబాటుగా ఉంట్లయని, సగటు ఉతపత్మత
పెరుగతుంద్ని, రైతుకు ఆర్చథక సియం పోషకతిం, సాంఘిక భ్ద్రత
కలుగతుంద్ని నేను నముితునానను. కోట్లిది సేిచాఛజీవుల ప్రత్మపత్మతని హర్చంచి,
వార్చని బానిసలుగా చేసే ప్రయతాననిన గర్చహసునా
త నను. ఇద్ంతా వయవసతను విచిఛననం
చేయడానికి, సేిచఛను హర్చంచడానికి, సితంత్ర జీవనోపాధిని వముి చేయడానికి
పనినన రాజకీయ కుట్ర. రైతుల శ్రమను, పెటుాబ్డిని ద్యచుకోవడానికి చేసుతనన కుట్ర.
సమిషిా సహకార్ వయవసాయమను పేరుతో ప్రభ్యతిం చేసే మోసానిన
నిలువర్చంచడానికి, వయవసథను నిలుపుకోవడానికి మనం తాయగాలకు సిద్ధం కావాల్ల.
మనలను ఎవిరూ మోసగించలేరు. మన హకుకలను హర్చంచలేరు. రైతాంగ వయవసథ
త్మరుగలేనిది, ఎదురులేనిది. నేను ప్రభ్యతాినిన ఒకకటే కోరుతునాన. మా కుటుంబ్
ఆర్చథక వయవసథ జోల్లకి రావదుద. దానిన విచిఛననం చేయవదుద. ఉతపత్మత కార్యక్రమాలోి
మమిల్లన ఆదుకోండి, మీరు అడిగిన దానికంటే హెచుచ ఉతపత్మతని చూపెడతాం.
జ్ఞతీయ అవసరాలను తకుకవ వయయంతో తీరుసాతం.
అధిక ఆదాయం వచేచ మారాగలను విడిచిపెటిా, రైతుల జోల్లకి వసేత
సహించేది లేదు. ఈ వయవసథ నాశనం అయితే గ్రామాలోిని జనం అంతా బ్సీతలకు
ఎగబ్డతారు.

212
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

ధ్యనాయనికి గిటుాబాటు ధర్ ఇవాిల్ల, నష్టఠలకు బ్లమా, శ్రమకు విలువ,


వృత్మతకి గౌర్వం, లాభ్నష్టాలు లేని ప్రజ్ఞకార్యక్రమంగా వయవసాయానిన
రూపందించడం, గ్రామ ప్రజలకు, పటాణ ప్రజలకు మధయ జీవన ప్రమాణంలో
వయతాయసం తగిగంచడం, నాగర్చక ప్రపంచంలో జీవించగల్లగే విధంగా రైతు జీవన
సాధయిని పెంచడం ప్రభ్యతిం చేయవలసిన పనులు అని గరుత చేసుతనానరు.
ప్రజల అభీష్టానికి వయత్మరేకంగా సమిషిా సహకార్ వయవసాయానిన మా మీద్
రుదిదతే జనాభాలో సగానికి పైగా ఉనన రైతులు, చేత్మ వృతుతలవారు చైతనయంతో
ముందుకు వసాతరు, ప్రభ్యతాినిన ఎదిర్చసాతరు, కూకటి వేళితో వయత్మరేక శకుతలను
కూలుసాతరు.
కృష్టాజిలాితో పాటు అనేక ప్రదేశాలోి ర్ంగా గారు సహకార్
వయవసాయానిన వయత్మరేకిస్తత ఇదే విధమైన ఉపనాయసాలు చేశారు. ఆనాటి
వారాతపత్రికలు ర్ంగా గార్చ అభిప్రాయాలను ప్రముఖంగా ప్రచుర్చంచాయి. వంటనే
వినోభాభావే మాట మారుస్తత తనది రైతులను వత్మతడి చేసే ఉద్యమం కాద్ని ప్రకటన
చేశాడు. నెహ్రూగార్చతో పాటు పంత్ రాధ్యకృషాన్ మొద్లైన వారు గ్రామదాన్
రైతులకు వయత్మరేకం కాద్ంటూ ర్ంగా గార్చకి లేఖలు వ్రాశారు. 1957 లో
బ్లేగర్చయాలో జర్చగిన సహకార్ కాంగ్రెస్ట కు భార్తదేశపు ప్రత్మనిధిగా ర్ంగా గారు
హాజర్యాయరు.
ర్ంగా గార్చని మచిచక చేసుకోవాలనే ఆలోచన నెహ్రూ గార్చలో మార్లేదు.
1958 మే లో ర్ంగా గార్చని కాంగ్రెస్ట పార్ిమంటరీ పారీా సమావేశంలో నెహ్రూ
గారు ప్రసంగిస్తత ర్ంగా గారు ఇక మాకు సహాయం చేసాతరు అని అనానరు. ఆ
సాయం ఏమిటో ర్ంగా గార్చకి తెలుసు. ర్ంగా గారు తన పద్వి కోసం రైతుల
ప్రయోజనానిన పణంగా పెటాకూడద్ని అనుకునానరు. ర్ంగా గారు సెక్రటరీగా ఉనన
కాలంలో జ్ఞతీయ, అంతరాాతీయ విషయాలలోి నెహ్రూ గార్చకి సముచితమైన
సలహాలను ఇచేచవారు.
నెహ్రూగారు సమిషిా సహకార్ వయవసాయం గర్చంచి ఆలోచన
విర్మించలేదు. 11-1-1959 లో నాగపూర్ లో కాంగ్రెస్ట సద్సుీ జర్చగింది.ఆ
సద్సుీ కో ఆపరేటివ్ విధ్యనానికి అనుకూలంగా తీరాినం చేసింది. దీనిన

213
ఆచార్య ర్ంగా

వయత్మరేకిస్తత 1959, జనవర్చ 19 వ తేదీన ర్ంగా గారు తన అసమిత్మని


తెల్లయజేశారు. మార్చచ నెలలో తన కాంగ్రెస్ట పార్ిమంటరీ పారీా కార్యద్ర్చశ పద్వికి
రాజీనామా చేశారు. జూన్ లో కాంగ్రెస్ట పారీాలో తన సభ్యతాినికి కూడా
రాజీనామా సమర్చపంచారు.
* * * * *
ర్ంగా గారు రాజీనామా చేసాతర్ని నెహ్రూగారు ఊహించలేదు. మసాన్స,
మున్సష మొద్లైన నాయకులు ర్ంగా గార్చ అభిప్రాయానిన బ్లపర్చడం నెహ్రూ గార్చకి
నచచలేదు. ఆయన పార్ిమంట్ లో మాట్లిడుతూ ర్ంగా గారు చాలా పారీాలు
మారాచరు అని విషయానిన సమర్చథంచుకోలేక వయకితగత విమర్శకు పూనుకునానరు.
వంటనే ర్ంగా గారు పారీా మార్చనా గెలువగలననే ధైర్యం నాకుంది నా గౌర్వన్సయ
మిత్రుడు జవహర్లాల్ గార్చకి ఆ ద్ముి, ధైర్యం లేవు అని ప్రతుయతతర్మిచాచరు.
నెహ్రూ గారు ఆ దెబ్బకు మౌనానిన ఆశ్రయించారు.
తాను రాజీనామా చేసినంత మాత్రాన నెహ్రూ గారు సమిషిా సహకార్
వయవసాయ విధ్యనానిన ఉప సంహర్చంచుకోర్ని ర్ంగా గార్చకి తెలుసు. రైతులకు
అనాయయం జరుగకుండా చూడాలంటే ఏమి చేయాలా అని ఆయన
ఆలోచిసుతనానరు. అందుకు ప్రాత్మపదికగా ర్ంగా గార్చ స్తచనలపై రాజ్ఞజీ
బెంగళ్లరులో ఒక సమావేశానిన ఏరాపటు చేశారు. సరాదర్ లావసింగ్, జనరాజ్
హెగేె మర్చకొంద్రు ప్రముఖులు ఆ సమావేశంలో పాల్గగనానరు. రాజ్ఞజీ
సభాధయక్షులు. బెజవాడ రామచంద్రా ర్డడిె గారు పర్చచయ వాకాయలు పలుకుతూ
కాంగ్రెస్ట వార్చ కమూయనిస్టా ధోర్ణిని, నాగపూర్ తీరాినానిన తీవ్రంగా విమర్చశంచి,
రైతు ర్క్షణ విధ్యనాలను విడమర్చచి చపాపరు.
రాజ్ఞజీ గారు మాట్లిడుతూ కొతత పారీాని జ్ఞతీయ సాథయిలో ఏరాపటు
చేయవలసిన అవసర్ం ఉంద్ని అంటూ, ప్రభ్యతిం పెతతందారీతనానిన, పాినింగ్
కమీషన్ రాజ్ఞయంగేతర్ విధ్యనాలను, ప్రజల సేిచాచ సాితంత్రాయలపై ప్రభ్యతిం
చేసుతనన దాడులను విమర్చశంచారు. కొతతగా ఏరాపటు చేయబోయే పారీాకి
నాయకునిగా రాజ్ఞజీ ఉంటే బాగంటుంద్ని ర్ంగా గారు ప్రత్మపాదించారు. తాను
నాయకుని నడిపించే నాయకుడిగా ఉంట్లనని, ఆ భారానిన ర్ంగా గారే మోసాతర్ని
రాజ్ఞజీ తెల్లయచేశారు.

214
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

కొతతపారీాకి ఏ పేరు పెట్లాల్ల? అని సభికులు ప్రశినసేత సాయంత్రం


వివేకానంద్ హాలులో బ్హిర్ంగ సభ్ జరుగతుంది. ఆ సభ్కు మసాన్స గారు
వసాతరు. ఆ సభ్లో పారీా పేరును నిర్ాయిదాదము అని ర్ంగా గారు బ్దులు చపాపరు.
సాయంత్రం జర్చగిన సభ్లో రాజ్ఞజీ కొతత పారీాకి సితంత్ర పారీా అని నామకర్ణం
చేశారు. ఈ సభ్ తరువాత రాజ్ఞజీ వయవసాయానిన, కుటుంబానిన ర్క్షంచుకోవాల్ల
అని పిలుపునిచాచరు. ఆ నినాద్మే సితంత్ర పారీాకి ముఖయ కార్యక్రమం అయింది.
కొదిద రోజుల తరువాత రాజ్ఞజీ మద్రాసులో సభ్ ఏరాపటు చేశారు. ఆ
సభ్లో సితంత్ర పారీాకి అధయక్షులుగా ఉండవలసిందిగా రాజ్ఞజీ కోర్డంతో
ర్ంగాగారు సితంత్ర పారీా పగాగలు చేపట్లారు. ర్ంగా గారు అధయక్షులైన విషయం
అనిన పత్రికలలో, రేడియోలలో ప్రముఖంగా వచిచంది. రాజ్ఞజీ మీద్ అభిమానం
కలవారు, ర్ంగాగార్చ అభిప్రాయాలు నచిచనవారు, కాంగ్రెస్ట అసతవయసత విధ్యనాలను
నిర్సించేవారు సితంత్ర పారీాలో చేర్సాగారు. సితంత్ర పారీా వయవసాయదారుల
పారీా అని, సితంత్ర వృతుతలు చేసుకునే వార్చ పారీా అని నమిి చినిన చినన
వాయపార్సుతలు, రైతులు, వివిధ వృతుతల వారు సితంత్ర పారీాలో సభ్యయలయాయరు.
పత్రికలు రాజ్ఞజీ, ర్ంగాజీ ఉపనాయసాల గర్చంచి, సితంత్ర పారీా గర్చంచి చకకగా
సపందించాయి. ఇది నెహ్రూ గార్చ కోపానికి కార్ణమయింది. నెహ్రూగారు మరాయద్,
మననన పాటించకుండా సితంత్ర పారీా మహారాజుల పారీా, ఇతరుల లాభాలపై
ఆధ్యర్పడేది, మారుపకు ఇషాపడని పారీా అని ఆరోపణలు చేశారు.
నెహ్రూ గార్చ ఆరోపణలకు సమాధ్యనమిస్తత ర్ంగా గారు సితంత్ర పారీాకి
ర్ంగా అధయక్షుడు. ఆయన ఇనేనళ్లుగా రైతులకోసం కషాపడుతునన విషయం నెహ్రూ
గారు మర్చిపోయారా? అని ప్రశినంచారు.
1959 లో సబ్ర్ితీ ఆశ్రమం వద్ద సితంత్ర పారీా లాంఛనంగా ప్రార్ంభ్ం
అయింది. ఆగషుా 1 వ తేదీన అధికార్చకంగా ర్ంగా గారు అధయక్షులయాయరు. అపపటి
నుండి ఒక పకక పారీా బ్లోపేతానికి దేశమంతా పర్యటిస్తతనే, మరో పకక
పార్ిమంట్ సభ్యయనిగా నెహ్రూగార్చ ప్రజ్ఞ వయత్మరేక విధ్యనాలను ఎదిర్చంచసాగారు.
1962 లో జరుగనునన సార్ిత్రిక ఎనినకలలో కాంగ్రెస్ట కు దీటుగా
నిలబ్డ ట్లనికి ర్ంగా గారు విశేషంగా శ్రమించారు. వివిధ రాష్టేలోి పర్యటించి
సితంత్ర పారీా సిదాధంతాలను చపపడంతో పాటు నెహ్రూ రైతు వయత్మరేక విధ్యనాలను
దుయయబ్ట్లారు. 1962 లో ఎనినకలు వచాచయి. ఆంధ్రప్రదేశ్ నుండే గాక గజరాత్,

215
ఆచార్య ర్ంగా

కరాాటక మొద్లైన రాష్టేలలో కూడా సితంత్ర పారీా అభ్యరుధలు పోటీ చేశారు. ఆ


ఎనినకలలో సితంత్రపారీా అభ్యర్చధగా ర్ంగా గారు తెనాల్ల నుంచి పోటీ చేశారు.
కాన్స పరాజయం పాలయాయరు.
ర్ంగా గారు పార్ిమంటులో లేకపోతే రైతాంగానికి కల్లగే నషాం తెల్లసిన
వారు కావడంతో అనత్మకాలంలో చితూతరుకు జర్చగిన ఎనినకలోి కాంగ్రెస్ట అత్మర్థ
మహార్థులు ప్రచార్ంచేసినా ర్ంగా గారే విజయం సాధించి సితంత్ర పారీా
అభ్యర్చధగా పార్ిమంటులో అడుగపెట్లారు.
నెహ్రూగారు మాత్రం సమిషిా సహకార్ వయవసాయానిన చటాం చేయాలనే
ఆలోచనను విర్మించుకోలేదు. ర్ంగా గారు కూడా దేశవాయపతంగా సమిషిా సహకార్
వయవసాయం వలన కల్లగే నష్టాలను గర్చంచి ప్రజలకు వివర్చంచడం కూడా
విర్మించుకోలేదు. అనేక చోటి సభ్లు, సమావేశాలు,నిర్ిహించారు.
అవసర్మయితే గాంధీజీ బాటలో సహాయ నిరాకర్ణ, శాసనోలింఘనం
చేయడానికి నడుం బిగించారు.
అది 1963 వ సంవతీర్ం మే నెల 6 వ తేదీ. పార్ిమంట్ ప్రొసీడింగ్ీ
కవరును తెర్చచారు ర్ంగా గారు. అందులో 17 వ రాజ్ఞయంగ సవర్ణ బిలుిను చూచి
ఆశచర్యపోయారు. సాితంత్ర్యయద్యమ కాలంలో మహోననత తాయగాలు చేసిన
రైతులను కుట్రతో, మోసంతో ద్గా చేయడానికి నెహ్రూ గారు పూనుకోవడం ర్ంగా
గార్చకి బాధ కల్లగించింది. నిశితంగా బిలుిను పర్చశీల్లంచి నోటుీ తయారు
చేసుకునానరు. పార్ిమంటుకు వళాురు. బిలుిను ప్రవేశపెటేా సమయంలోనే దానిన
ప్రత్మఘటించారు. పండిట్ జీ, మీరు రైతులకు ఇంతటి అనాయయం చేయడం
భావయమా? పార్ిమంట్ మంబ్ర్ి కనునగపిప, మైమర్చపించి, పార్ిమంటు చివర్చ
రోజున ఇంతటి హడావుడిగా బిలుి ప్రవేశపెట్లాలా? ఇది మీ హుందాతనానికి తగిన
పనేనా? ఇపపటికైనా ఈ బిలుిను విర్మించండి అంటూ ప్రాధేయపడాెరు. ఆ నాటికి
సభ్ వాయిదా పడింది.
అపపటికి లోక్ సభ్లో కాంగ్రెస్ట కు 2/3 వంతుల మజ్ఞర్చటీ ఉంది.
సితంత్ర పారీాకి సుమారు 50 మంది సభ్యయలు మాత్రమే ఉనానరు. సిలప సంఖయ
కల్లగిన పారీా నాయకునిగా కాంగ్రెస్ట పారీా ప్రత్మపాదించిన సవర్ణను ఓడించడం
అసాధయమని అంద్రూ అనుకునానరు. పారీాలతో నిమితతం లేకుండా పార్ిమంట్
సభ్యయలంద్ర్చన్స కల్లశారు, సుదీర్ాంగా సంభాషించారు. రైతులకు జర్చగే అనాయయం

216
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

గర్చంచి వివర్చంచారు. ఆ సవర్ేత ఆమోదింపబ్డితే రైతు అనేవాడు ఉండడని


అంద్రూ కూల్లలుగా మార్చపోతార్ని తెల్లయజపాపడు. ర్ష్టయలోని సమిషిా వయవసాయ
క్షేత్రాలలో రైతులు ఎలా బానిసలయాయరో ఉదాహర్ణలతో నిరూపించారు. ర్ంగా
గార్చ అభిప్రాయాలతో పెకుకమంది సభ్యయలు ఏకీభ్వించారు.
17 వ రాజ్ఞయంగ సవర్ణపై లోక్ సభ్లో చర్చ జర్చగింది. ర్ంగా గారు
దాని వలన కల్లగే కషానష్టాలను తెల్లయజేశారు. అలాంటి సవర్ణను ఆమోదిసేత అది
కాలసర్పమై రైతులను కాటువేసుతంద్ని హితవు చపాపరు. ఓటింగ్ జరుగబోతుండగా
వాయిస్ట ఓటుతో కాక డివిజన్ తో ఓటుి ల్లకికంచాలని (ప్రత్మ సభ్యయని తల ల్లకికంచే
పద్ధత్మ) ర్ంగా గారు పటుాబ్ట్లారు. ఢిల్లిలో ఉండి కూడా సభ్యయలు చాలా మంది ఆ
రోజు పార్ిమంటుకు రాకపోవడం, సభ్కు హాజర్యిన సభ్యయలలో కూడా కొంద్రు
ఓటింగ్ సమయానికి బ్యటకు వళుడంతో సభ్లో తకుకవమంది సభ్యయలే
మిగిలారు. ఓటిను ల్లకికసేత సవర్ణ వీగిపోయింది. నెహ్రూ గార్చ ముఖంలో ర్ంగలు
మారాయి. ఆయనకు నోటమాట రాలేదు. ర్డండొంతుల మజ్ఞర్చటీ తన పారీాకి ఉండి
కూడా బిలుిను గెల్లపించుకోలేక పోయాననే బాధ ఆయనలో కోపానిన ర్గిల్లంచింది.
ఆయన ఆ కోపంతో పార్ిమంటు భ్వనంలోని తన కారాయలయానికి వళాిరు.
కాంగ్రెస్ట పార్ిమంటరీ పారీా సెక్రటరీని, పారీా విప్ లను హుట్లహుటిన
పిల్లపించారు. లోపల ఆయన ఏమని ప్రశినంచారో, వారేమి సమాధ్యనం చపాపరో,
ఆయన ఏమని ఆదేశించారో తెల్లయదు. కాని మరునాడు తొమిిది గంటలకు
కాంగ్రెస్ట పార్ిమంటరీ పారీా జనర్ల్ బాడీ సమావేశం ఏరాపటు చేయబ్డింది.
సమావేశానికి వచిచన నెహ్రూ ముఖంలో ఇంకా కోపం తాండవిస్తతనే
ఉంది. ఆయన తన ఆసనంలో కూరోచలేదు. ఎపపటిలాగా ఫ్రెండ్ీ అని
సంబోధించలేదు. గద్గద్ సిర్ంతో పారీాకి నాయకుడెవరు? నేనా ? ర్ంగాజీనా?
అని ప్రశినంచారు. ఎవిరూ మాటిడలేదు. మళీి మళీి ఉచఛసిర్ంతో ర్డటిాంచి
అడిగాడు. సభ్యయలు భ్యపడిపోయారు. “మీరే, మీరే” మా నాయకులు తేరుకునన
తరువాత సభ్యయలు సమాధ్యనమిచాచరు. అయితే నా సభ్లో సవర్ణ ఎందుకు
వీగిపోయింది? అని గదిదంచి అడిగారు నెహ్రూ గారు. సభ్యయలు మౌనానిన
ఆశ్రయించారు. మళీు మర్చకసార్చ నియమావళి ననుసర్చంచి రాజ్ఞయంగ సవర్ణ
ప్రవేశపెట్లాలని చివర్చకి కాంగ్రెస్ట పార్ిమంటరీ పారీా తీరాినం చేసింది.

217
ఆచార్య ర్ంగా

ఆ తరువాత నెహ్రూగార్చకి కష్టాలు ఆర్ంభ్మయాయయి. ఆయన


ప్రత్మపాదించిన పంచశీల స్తత్రాలు పట్లపంచలయాయయి. భార్తదేశంపై చైనా
ద్ండెత్మత కొంత భూభాగానిన ఆక్రమించుకొంది. పారీా పై పటుా సడల్లంది. ఒకపుపడు
మకుటం లేని మహారాజుగా అధికార్ం చలాయించిన నెహ్రూ పై విమర్శల దాడి
పెర్చగింది. నెహ్రూ విధ్యనాలు ప్రగత్మ స్తచికలు కాద్ని ప్రపంచం కోడై కూసింది.
పూలమిిన చోటనే కటెాలముికోవలసి రావడానిన నెహ్రూ తటుాలేక పోయారు, క్రమ
క్రమంగా ఆరోగయం క్షీణించింది.
1964 సంవతీర్ం మొద్టోి నెహ్రూ కోర్చక నెర్వేర్చడానికి కాంగ్రెస్ట
పార్ిమంటరీ పారీా 17 వ రాజ్ఞయంగ సవర్ణను ఆమోదించింది. కమూయనిసుాలు
మినహా మిగిల్లన సభ్యయల్లవిరూ దానికి అనుగణంగా సపందించలేదు. ఇది జర్చగిన
కొదిద కాలానికే ఒర్చసాీ పర్యటనకు వళిున నెహ్రూ గారు అనారోగాయనికి
గర్యాయరు. ఢిల్లికి త్మర్చగి వచిచ కొదిద రోజులోినే అంటే 1964 మే 27 వ తేదీన
కనునమూశారు.
నెహ్రూకి వార్సునిగా లాల్బ్హదూర్ శాస్త్రి ప్రధ్యని
అయాయరు. ఆయన 17 వ రాజ్ఞయంగ సవర్ణను
పటిాంచుకోలేదు. ఆయన ప్రధ్యనిగా ఉననపుపడే పాకిసాథన్
భార్తదేశంపై యుద్ధం ప్రకటించింది. లాల్ బ్హదూర్ యుద్ధ
సమయంలో దేశమంతా సమైకయంగా ఉండాలంటూ ప్రజలకు
ప్రభోధించారు. జనమంతా కుల, మత, జ్ఞత్మ, వరాగలకు
అతీతంగా దేశం కోసం ప్రాణాలు ఇవిడానికి సిద్ధపడాెరు. దేశమంతా లాల్
బ్హదూర్ వనుక నిల్లచింది. పాకిసాథన్ యుద్ధంలో పరాజయం పాలయింది.
దేశమంతా విజయోతీవాలు జర్చగాయి. ఢిల్లిలో జర్చగిన ఒక విజయోతీవ సభ్లో
ప్రసంగిస్తత లాల్ బ్హదూర్ ‘జై జవాన్-జై కిసాన్’ అనే నినాదానిన ఇచాచడు. దేశం
సుఖంగా, సుభిక్షంగా ఉండాలంటే జవానులు, కిసానులు ఆనంద్ంగా ఉండాలని
వారు భావించారు. రైతుల పటి, వయవసాయం పటి అపార్మైన సానుభూత్మ
కల్లగినవారు కావడంతో ఆయన 17 వ రాజ్ఞయంగ సవర్ణను గర్చంచి కిమిన
లేదు. అంతే, అది చతతబుటా పాలయింది. కాన్స దుర్ద్ృషావశాతుత ఏడాది
త్మర్గకముందే తాషెకంట్ వళిిన లాల్ బ్హదూర్ అకకడే 11.1.1966న
పర్మపదించారు.

218
గొర్ర
ె పాటి వంక్టసుబ్బయ్య

1967 లో జర్చగిన సార్ిత్రిక ఎనినకలలో ర్ంగా గారు సితంత్ర పారీా


అభ్యర్చధగా చితూతరు నుండి పోటీ చేశారు. కాన్స పరాజయం పాలయాయరు. వార్చని
పార్ిమంటుకు పంపాలనే ఉదేధశంతో శ్రీకాకుళంలో విజయం సాధించిన సరాదర్
గౌతులచచనన తన లోక్ సభా సభ్యతాినికి రాజీనామా చేశారు. వంటనే జర్చగిన
ఉప ఎనినకలోి శ్రీకాకుళం నియోజక వర్గం నుండి ర్ంగా గారు విజయం
సాధించారు. ఆ ఎనినకలలో సితంత్ర పారీా ప్రత్మపక్షంలో నిల్లచే అత్మ పెద్ద పారీాగా
అవతర్చంచింది. ర్ంగా గారు అత్మ పెద్ద ప్రత్మపక్షానికి నాయకునిగా వయవహర్చంచారు.
1966 లోనే ప్రధ్యనమంత్రిగా ఎంపికైన ఇందిరాగాంధీ 1967 లో జర్చగిన
ఎనినకలలో విజయదుందుభి మ్రోగించింది. ఆమ తన పద్వీ కాలంలో
ఒకకసార్చగూడా 17 వ రాజ్ఞయంగ సవర్ణ చటాం గర్చంచి ఆలోచించలేదు. చటాం
శాశితంగా సమాధి అయింది. ఆ కార్ణం చేతనే ర్ంగా గారు ఇందిరాగాంధీ పటి
అభిమానం పెంచుకునానరు. సితంత్ర పారీాకి కొంతమంది తన అనుయాయులు
దూర్ం కావటం పద్వీ వాయమోహంతో పారీాలు మార్టం, కొంతమంది ధనికులకు,
వాయపారులకు అనుకూలంగా వయవహర్చంచడం ఆయనకు భాధ కల్లగించాయి.
1971 లో జర్చగిన మధయంతర్ సార్ిత్రిక ఎనినకలలో శ్రీకాకుళం నియోజక వర్గం
నుండి సితంత్ర పారీా అభ్యర్చధగా నిలబ్డి ఓటమి పాలయిన ర్ంగా గారు ఆ
తరువాత కాంగ్రెస్ట పారీా లోకి మార్చ ఇందిరాగాంధీ నాయకతాినిన ఆమోదించారు.

1977 నుండి1979 వర్కు రాజయసభ్ సభ్యయనిగా వయవహర్చంచిన ర్ంగా


1980,1984,1989 సంవతీరాలలో జర్చగిన సార్ిత్రిక ఎనినకలోి కాంగ్రెస్ట పారీా
అభ్యర్చధగా గంటూరు నియోజక వర్గం నుండి ఎనునకోబ్డాెరు. 1991 లో
గంటూరు నుండి ఓటమి పాలయాయరు.
రైతులు ఏ దేశంలో ఉనాన ఎలా సంతోషంగా ఉండాలని ర్ంగా గారు
ఆశించారో, తన సిదాధంతాలను పాటించే తన శిషుయలు తెలుగదేశంలో ఉనాన,
మరో పారీాలో ఉనాన ఉననత్మని సాధించాలని ఆయన ఆకాంక్షంచారు.
పార్ిమంట్ సభ్యయనిగా కొనసాగతూనే కామనెిల్త పార్ిమంటరీ
మహాసభ్కు 1969 లో భార్త ప్రత్మనిధి గాను, అదే సంవతీర్ం గాంధీ
శతజయంత్మ ఉతీవాల ప్రత్మనిధిగా స్తడాన్, ఈజిపుా, ఫ్రాన్ీ, యు.కె. దేశాలోి
పర్యటించారు. 1983 లో మిత్రరాజయ సమిత్మ అసెంబ్లికి భార్త ప్రత్మనిధివర్గ

219
ఆచార్య ర్ంగా

ఉపనాయకునిగా వళిువచాచరు. 1983 లో ఢిల్లిలో జర్చగిన అల్లనరాజ్ఞయల సభ్లో


భార్త ప్రత్మనిధివర్గ సభ్యయలుగా పాల్గగనానరు. 1983 లోనే ఇండియా-శ్రీలంక
ఒడంబ్డికపై సంతకాలు చేయడానికి ప్రాత్మనిథయం వహించారు. అదే సంవతీర్ం
ఆఫానిసాథన్ వళిి ఖ్యన్ అబుదల్ గఫార్ ఖ్యన్ అంతయక్రియలలో భార్త ప్రత్మనిధిగా
పాల్గగనానరు.
ఇందిరాగాంధీ ర్ంగా గార్చని మికికల్లగా గౌర్వించింది. పార్ిమంటరీ పారీా
ఉపనాయకునిగా ఉండట్లనికి అవకాశం కల్లగించింది. ఆయన 1980 నుండి
1990 వర్కు ఆ పద్విలో కొనసాగారు.
ప్రత్మ జ్ఞత్మకి సమసయలు ఉంట్లయి, సమసయలు పర్చషకర్చంచడానికి
మహాతుిలు ఉద్యిస్తతనే ఉంట్లరు. భార్తదేశానికి సాితంత్రయం సాధించడానికి
గాంధీ పుటిానటుి, ద్క్షణాఫ్రికాలోని నలి జ్ఞతీయులకోసం నెలీన్ మండేలా
ప్రభ్వించినటుి భార్తదేశంలోని రైతుల సమసయలపై పోరాటం చేయడానికి ర్ంగా
ఉద్భవించారు. జీవితమంతా రైతు పోరాట్లలతో అలసిన ఆచారుయలు 95
సంవతీరాలు పర్చపూర్ా జీవితం గడిపి 1995 జూన్ 8 వ తేదీన పర్మపదించారు.
సిర్గలోకం అంటూ ఉంటే, అకకడ వయవసాయం చేసే రైతులు ఉంటే ఆ
రైతులకు అనాయయం జరుగతూ ఉంటే ర్ంగాగారు అకకడ కూడా పోరాటం చేస్తతనే
ఉంట్లరు. ఆయన జని ధనయం. ఆయనకు జనినిచిచన ఆంధ్రదేశం ధనయం.

220
s¡#·sTT‘· |ü]#·j·T+
Ô
&܈ˆ »ø£ÿ+|üP&ç d”‘êsêe÷sêe⁄
¶Ã „lÉ e7?7  +r!™V£¶ÃwH7j\С…•G7m´MÃ7
QVr~²  QTw_3V£t
G¶rT  hØØ&­¶ÃÂw hØØOu\rGW
hØØG¶Ã+rVrMÃ7' hØØNǪT
G©É!“H7  _G7H7ÉV£7œ?¡…?¸@_•H7 e?!™7•¸V£7}ߔ„
sXՔG  bV<MÃ7GWG MÃ7GWxTw¶ÃE¯V¦;£ È?œ?¡…?¸@_•
9 ”l¸¡…À”;È?!™7•¸V£7
V£!™VrMÃ7\зl¡…À”;È?¡“¡Î+r e
&”!™V£„H7¸ oÃÉlH7Ô> +rMÃ7 ¡…À”;È?!™7•¸V£7
brV£+r!“V£7ŠT;Ú©s?MÃ7
GA¶Ã N¯9 ”¶Ã É_ MÃ77?7 XՔF¯BÕH¸u brV£ V£!“ !“@
QBÕH¸ubVrÕ§l v… ?7\з l Hq¾Ñß­V£ª¶¥¶ÃÂHªV£7_¼¡ Tw_ _l  0 ¥º?7
_ ¡Î+rMÃ7V£!™ß­¡ÎÉ_\‡Ý œN¯w¶Ã¡¥¶ÃVÑ £ _•Xž ÉfÕ l7ß«· +rMÃ7\rlHq¾Ñß­
¡ TN¯!™7¶Ã7+rwV£7
V£ÃT?7  ¡“¡…UMÃ7+rMÃ7§…v?7
¡…V£Þ¡…\Ýl(CREED of World Peasantry)
N¯©¶ÃɶÍ¡¥G(Fight for Freedom)
brV£V£!“!“@-¶ÃÃ@ɶÃ
É_Ã7V£'?7  ¤V·¶Ã7mÕl7V£!“C&”G Ñ\С…•TV£GMÃ7
Õl¸>E¯ÀÚÁ\Ý¡…•G7Ém9”j'V£ÃT
Ä#ês¡´ s¡+>±
>=Á¬sbÕ{Ï yÓ+ø£≥ düTã“j·T´ >±] s¡#q· (1948) Ä<ÛTä ˙ø£sD¡

MÃ7 e„E¯^Î\С…É^”H¼ B‡HMÃ7 hØØMÃ7?H7œ ‡\r-

¡ 'Î&Ó^ÎV¥;ÚMÃ7 GVr¿V<!|¶Ã7?îTw hØØH7É@Ð+rw¤V oˆ

É_!™ e¡¥•MÃ7 TaE¯^Î0Vrr@ T@;Ê^ΞªMÃ7Vrª§…vH¸V<

H7+ÐwœT+r!™MÃ7 ¡…l7?]m7?¤V oˆ H ݈;­XÕf+rÉ%;Ú©V£VrH¼


+Ð?¸„@\С…• ¡…aH7ÀÚÁm7îMÃ7 G7¡…V£G¶Ã+rVrMÃ7'
VrH¸+rMÃ77 e7

_ Vrª!¥E¯?+rMÃ77 e7 ¡ H¸j¤V oˆ hØØm e„H7¸ o


G¶Ã+rVrMÃ7'H7¸@Ñ G7X”´VrH¼

_z7•N¯?ß­Xgl¨&”ÅÑ TÉ_lV£ÖT;È?T7+Ð?¡ °T¡ƒØØ;ÄØØ\С…•G7m´MÃ7!“@


É!™9” hØت¡…º_3 o hØØ\Ðu;Ê^ΞG !“VrH¼ CC
sêh s¡TD $yÓ÷#·q düuÛÑ ` >∑qïes¡+

m&ÉeT qT+∫ ≈£î&çøÏ : eTT+<äT es¡Tdü :+Ð?¸„V£7\С…É^”H¸+rMÃ77 e7 ª07+p¤V·¶Ã7 !™пV£!™M Ã7+rMÃ77 e7
{Gɕ߻ Q{G„ \Ð7mV£7 ! ^ΞE¯^Î Ém9”jMÃ7 VrK¡“ɤ!G7¡“V£l@Ö bV<!™!™Vr( PPß»#
¶Ã¸V£7°!¥sH@ mп_3 o\С…•+rVrMÃ7'¤V oˆ ¡“ÀÚ9”G Ñ;ÈGTGXÕf7 e7 P+p}V£!“ Q±?XՔV£¶Ã¡ÎN¯+p
GXÕf É{_G  Е7 H77¡“ºH7?+r!™XÕf¸Z' VrK¤V·¶Ã7G_z7G9ÆMÃ7¡“V£l@©}ߔ„ ¡“ɤ!GW ¡“V£l@Ö
¡ H¸j¤V oˆG¶Ã+rVrMÃ7'H7¸@ÑQ+ÝwQªMÃ7}ߔ„¡“ɤ!GW¡“V£l@Ö¡“É•!™ eˆ\С…•+rVrMÃ7'VrH¼
yÓqTø£ es¡Tdü :_•X”_MÃ7 }ߔ„ ¡“ɤ!GW QÕl§…nv?7 {_ h?\С…IÓ;Ú©V£VrH¼ !™TwHV£¶r?¸¡“
¡“ɤ!GW¡“V£l@Ö \Ð H?Gµ¶rVrH7MÃ7 ¤V·¶Ã7+rMÃ7§…v e7

ª07+p¤V·¶Ã7—_É¾¡…V£ª¶¥¶ÃÂHGlV£´½ß­ 
§…/V£7®Tw\rV£7¡…^Ρ…+Ý^Ρ…À”'VrH¼V£!“-+Ð?¸„@\С…É^”H¸+rMÃ77 e7
u?7®Tw\rV£7\С…•¤V oˆH79ÆTlVrH7H7¸@Ñ?îTw+r²+Ýu\С…MÃ7
\С…•G7X”´+rMÃ77 e7

You might also like