You are on page 1of 86

శ్రీ గాయత్రి

Sree Gayatri
సెప్టంబర్ 2023

“అగజాననప్ద్మార్కం గజాననమహర్నిశమ్ | అనేకదం తం భక్తానామేకదంతముపాస్ాహే


Spiritual & Astrological Online Monthly
Free Magazine
2

శ్రీ గాయత్రి
ఆధ్యయతిాక – జ్యయతిష మాస్ ప్త్రిక
(తెలుగు – ఆంగా మాధయమం )

స్ంపుటి-6 స్ంచిక-9 ఈ సంచికలో


సందర్య లహర్న.21 – గర్నమెళ్ళ 09
ని.శ్రా. క్రు. విదియ – భాద్రప్ద క్రు. పాడ్యమి చిత్ర మాల – సూర్ంపూడి 13
ఆయురాాయం - ఆశీర్వచనం – సేకర్ణ 14
స్నాతన ధర్ా ప్ర్నషత్- శ్రీ ఆదిశంకరుల జీవితచర్నత్ర – 7 –పీస్పాటి 16

శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం మోక్షానిి ప్రసాదించే మధురాంతకం 23


108 దివయక్షేత్రాల స్మాచార్ం -39 కిడాంబి 27

ప్రచుర్ణ – “శ్రీ గాయత్రి” సందర్క్తండ్ – 2,3 స్ర్గలు - పీస్పాటి 33


కృష్ణంగార్క చతుర్ాశీ వ్రతం – హిమబిందు 39
స్ంపాదకతవం జానశ్రుతి రైక్వవల గాథ - జె. వి. చలప్తి 41
ఋషభావతార్ం – భువనేశవర్న 46
డా. వి. యన్. శాస్త్రి రామానుజాచారుయలు-6 – మోహన శర్ా 54
హేమాచల నర్స్త్రంహసావమి – మారేమండ్ 59
స్హక్తర్ం శాస్ిం విధంచిన స్నాయసాశ్రమం - 61
జె.వంకటాచలప్తి సందర్క్తండ్ పా.. ఎలా.. మణికంఠ 65
ఉదయ్ క్తర్తాక్ ప్ప్పు కసూార్న ప్ర్నమళ్ం – పిలాాడి రుద్రయయ 68
ఫ్లాట్ నం.04, జాస్త్రాన్ టవర్, ఎల్ & టి - చతుర్ యుగ వైభవం – తాడిప్ర్నా స్రోజ 7౩
శేర్తన్ కంటీ, గచిిబౌలి, హైదరాబాద్ –500032 ప్రశిశాస్ిము – 6 – లలితా శ్రీహర్న 79
తెలంగాణ - ఇండియా దగథ యోగం – ముహూర్ా.. కిడాంబి 83
నీచభంగ రాజ యోగము - K. N. S 84
Spiritual Ast– డా. వి. యన్. శాస్త్రి 85
ఆధ్యయతిాక – జ్యయతిష మాస్ ప్త్రిక
3

(తెలుగు – ఆంగా మాధయమం

శుభాక్తంక్షలు
శ్రీ గాయత్రి పాఠక మహశయు లందర్నకీ, శ్రీ గాయత్రి ప్త్రిక వ్యయస్కర్ా లందర్నకీ,
ఇతర్ గ్రూప్ లలో ప్త్రికను చదువుతుని స్భుయలందర్నకీ, ఆ గ్రూప్ అడిాన్ లందర్నకీ,
జయభార్తి, అక్షర్ కోటి గాయత్రి పీఠం
గ్రూప్ ల ద్మవరా
నిసావార్థంగా దేశహితం కోర్న నితయం
శ్రద్మాస్క్వాలతో ధ్యయన-జప్, యాగ-హోమాలు నిర్వహిసాని వ్యర్ందర్నకీ

శ్రీ కృషణ జనాాషటమి – శ్రీ వర్స్త్రదిా వినాయక చవితి


శుభాక్తంక్షలు
శ్రీ గాయత్రి
ఆధ్యయతిాక-జ్యయతిష ఆన్లన్
ా ఉచిత
మాస్ ప్త్రిక
4

శ్రీ గాయత్రి
ఆధ్యయతిాక - జ్యయతిష మాస్ ప్త్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధ్యయతిాక – జ్యయతిష మాస్ ప్త్రిక
స్ంపాదక వర్గం

బ్రహాశ్రీ స్వితాల శ్రీ చక్ర భాస్కర్ రావు, గాయత్రీ ఉపాస్క్వలు ,


వయవసాథప్క్వలు – అధయక్షులు -- అక్షర్కోటి గాయత్రీ శ్రీ చక్ర పీఠం ,
గౌతమీ ఘాట్, రాజమండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస్ ప్త్రిక స్లహా స్ంఘ అధయక్షులు
సెల్: 99497 39799 - 9849461871

Dr. V.N. Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A -PhD Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com, (CAIIB) Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-Vastu Monthly
Magazine, Hyderabad.
Executive Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE
KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8712101705
5

స్పందన: సెప్టంబర్ 2023

01 నాగమీనాక్షి: 99513 61050: Aug 23 స్ంచికలో స్త్రద్మాంత శిరోమణి –


భాస్కరాచార్య ఆర్నటకల్ చాలా విజాాన ద్మయకంగా ఉనిది.

02 R. V. S. సబ్రహాణయం: 93999 92090: ఆగస్టట స్ంచికలో సందర్క్తండ్


ప్రథమస్ర్గ ర్చన శ్రీ పీస్పాటి గిర్నజా మనోహర్ శాస్త్రా వచనక్తవయం చాలా
మనోహర్ంగా ఉంది. ధనయవ్యద్మలు. గరుడ్పురాణం గూర్ని నా స్ందేహానిి తీర్ని
నారు. తూరుప గోద్మవర్న జిలాా వ్యడ్ప్లిా వైభవం తేలియజేశారు. చంద్రయాన్ 3
వివరాలు బాగునాియి. మొతాం మీద ప్త్రిక చాలా ఆకర్షణీయంగా ఉంది.

03 విసావప్రగడ్ రామలింగేశవర్ రావు: 94901 95303: శ్రీ గాయత్రి..ఆగష్టట స్ంచిక


లో వ్యయసాలు మికికలి ఆస్కిా కర్ంగా ఉనాియి.ఆది శంకరులపై పీస్పాటి వ్యర్న
వ్యయస్ం శంకరుల శిష్టయల గుర్నంచి విపులంగా వ్రాశారు. అలాగే వ్యర్న
సందర్క్తండ్ పై వ్యయస్ం బాగా అలర్నంచింది.ఖడ్గమాలపై ర్తిశర్ా గార్న వివర్ణ
బాగుంది.భాస్కరాచారుయలపై స్మగ్ర వ్యయసానిి ఎనోి విశేష్లతో తెలియ జేసూా
వివర్నంచారు భువనేశవర్న గారు. గరుడ్ పురాణంలోని విషయాలను వివర్నసూా
అపోహలను తొలగించారు చలప్తి గారు. భవ (భావ ) ద్మర్నద్రయం పై ర్ంగ
నాయక్వలు గారు తమ వ్యయస్ంతో మైమర్పించారు. నవ్యంశ క్లాస్ట పై Mrs
గాయత్రి దేవీ వ్యసదేవ్ గార్న వివర్ణ చకకగా ఉంది. ప్రశాి శాస్ింలో శావస్
ప్రాధ్యనయతను లలితా శ్రీహర్న గారు అదుుతంగా వివర్నంచారు.ఈ విధంగా ప్త్రికను
స్రావంగ సందర్ంగా తీర్ని దిద్మారు స్ంపాదక్వలు శ్రీ శాస్త్రి గారు, శ్రీ చలప్తి గారు.
వ్యర్నకీ క్లడా అభినందనలు.

04 మోహన శర్ా: 99082 49555: పీస్పాటి గార్న ఆదిశంకరుల చర్నత్ర క్వాప్ాంగాను,


సమధుర్ముగాను సాగుతోంది. భువనేశవర్న గార్న వ్యయస్ం స్త్రద్మాంత శిరోమణి
గణిత శాస్ి నిధ భాస్కరాచారుయల చర్నత్ర అదుుతం. ఆ రోజులోానే అంత నిరుాషటంగా
జ్యయతిషయ గణితం చేశారు వ్యరు. ఈ రోజులోా క్తల గణన ఇంత అభివృదిా చందినా
క్లడా ఒక్కకకక ప్ంచాంగ కర్ా తిథులక్వ క్లడా ఒక్కకకక టం చూపిసాారు. అందర్న
6

గణితం ఒకే విధంగా లేక పోవడ్ం క్లడా విధ్యత జగనాిటకంలో భాగమే నేమో.
ఏం చేసాాం. గర్నమెళ్ా వ్యర్న సందర్య లహర్నలో బీజాక్షరాలు, వ్యటి విలువ, త్రికోణ
రూపిణీ ధ్యయనం ద్మని శకిానీ చాలా బాగా వివర్నంచారు. అమా బీజం కీాం అనే
ద్మనిలో ఉని అపార్ శకిాని కళ్ళకి కటిటనట్లా చూపెటాటరు. అనిి వ్యయసాలు ఆణి
ముతాయలు.

05 పేర్న గోపాలకృషణ: 73861 97283: ముఖ చిత్రం లక్ష్మీ దేవీతో ఆగస్టట స్ంచిక
అలర్నంచింది. మణికంఠ గార్న వర్లక్ష్మీ వ్రత కథ, జయం వంకటా చలప్తి గార్న
గరుడ్ పురాణం, రాఘవ గార్న “మహానాయస్ములో వివర్నంచిన సాష్టంగ
నమసాకర్ మంత్రములు - ప్రాముఖయత మర్నయు వినియోగము”, పిలాాడి రుద్రయయ
గార్న “అళ్గర్ కోవిల్” వ్యయసాలనుంచి చాలా విషయాలు తెలిశాయి. ఇతర్
వ్యయసాలనీి క్లడా బాగునాియి. సెప్టంబర్ స్ంచిక కోస్ం ఎదురు చూసానాిము.
7

लौकििानाां कि साधूना,ां अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पुनराद्यानाां, वाचमर्थोsनुधावकर् ।।
(భవభూతి కృత ఉతార్రామచర్నతం)

లౌకిక్వలయిన స్తుపరుష్టలు భావప్రకటననిమితాం భాషనుప్యోగిసాారు.


క్తనీ మహరుషలమాటను భావం అనుస్ర్నసాంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

స్ంపాదకీయం:

2018 జూలై నుంచి మొదలు పెటటబడిన “శ్రీ గాయత్రి” 62 స్ంచికలు విజయవంతంగా పూర్నా
చేస్త్రంది. 2024 స్ంవతవర్ం ఇదే న్ల 75 వ అంటే వజ్రోతవవ ప్రతేయక స్ంచిక క్తనుంది. స్నాతన
ధర్ా ప్రచార్మే ధ్యయయం. ద్మనికి ప్ండుగలే ఆయువుప్ట్లట. శ్రీ కృషణ జనాాషటమి, వినాయక చవితి,
ఋషిప్ంచమి ఆకోవలోవే. ఏప్ండుగనాడు ఏ దేవతను ఆరాధంచాలనాి, ఆ ప్రక్రియలో
మూడు భాగాలుంటాయి. మొదటిది ఆదేవతను ఆవ్యహన చేయడ్ం, రండ్వది వ్యర్న నుపాస్న
చేయడ్ం, మూడ్వది వ్యర్నక్వద్మవస్న చేయడ్ం. ఉద్మవస్నచేయడ్ం ఎందుకంటే, తిర్నగి
ఆవ్యహన చేయడ్ం కోస్ం అనాిడొక జాాని. అవయకాంగా నుని శకిాని అప్పుడ్ప్పుడు వయకాం
చేసక్కని దర్నశంచడ్మే మనం చేసే ఆరాధన. చేస్త్రనా చేయకపోయినా, మన మనసలోనే
ఉంట్లంది ఆ దేవత. ధర్ా సాథప్న నిమితాం కరోా పాస్నా రూప్మైన ప్రవృతిా ధరాానిి క్కందర్నకి,
జాాన వైరాగయ రూప్మైన నివృతిా ధరాానిి క్కందర్నకి ఉప్దేశించ తలచాడు ప్ర్మాతా. అదే
అవతార్ ప్రయోజనం. ఏ ధర్ాం లోనునాి, కర్ా చేయ వలస్త్రందే. పూజలు, యజా యాగాదులు
అనీి కర్ారూప్ క్తర్యములే. వ్యటి ఫలితానిి అనుభవించడ్ం తప్పనిస్ర్న. ఆ వలయంలో
ప్డ్క్వండా నుండాలంటే, నిష్కమ కర్ా శర్ణయం. అంటే ఫలితానిి ఆశించకపోవడ్ం. ఆ
విధంగా ధర్ాబదా మైన జీవనానిి గడిపితే వ్యరు జాానానికి అరుులవుతారు. జాానమే ముకిాకి
మార్గం. ఎవర్నకి వ్యరే ముక్వాలయితే స్ర్నపోదు. తనతోబాట్లగా స్మాజానిి క్లడా తీసక్వ
8

వళ్ళళలి. అనేకమంది సాధు స్ంతులు కేవలం ముక్వక మూసక్కని తప్సవ మాత్రం చేస్త్రనవ్యరు
క్తదు. స్మాజంతో మమేకమై ఉదార్నంచిన వ్యరే. పీఠాధప్తులు, ప్రవచనక్తరులు అనేకమంది
స్మాజంలో నైతిక విలువలు. ధరాాచార్ణ గుర్నంచి స్ద్మ జాగృతం చేసూానే వునాిరు. అటిట
స్మాజ హితం చేసాండ్క పోతే, మన ప్ర్నస్త్రథతి వేరుగా ఉండేది. ఇది స్నాతనం. ఎప్పటినుంచో
ఈ క్తర్యం ఆవిచిినింగా వస్ాంది. వైషమాయలక్వ తావు లేదు.
క్తనీ, ఈనాటి స్మాజంలో వైషమాయలు పెర్నగి పోయాయి. క్తర్ణం, మొదటిది సావర్థం. తను,
తన వ్యర్ందరూ మాత్రం బాగుండాలి. రండోది మాతవర్యం అనగా తనక్వని స్ంప్దలు, ప్రతిభ,
గౌర్వము ఇతరులక్వ ఉండ్క్లడ్దని, తనక్వ దకకనిది ఇతరులక్వ దకకక్లడ్దని, ఒకవేళ్ తను
పందలేని ప్ర్నస్త్రథతిలో ఆ వసావు ఇతరులక్వ క్లడా దకకక్లడ్దనే ఈర్షయ కలిగి ఉండ్టం.
ఎదుటి వ్యని ప్రతిభను గుర్నాంచకపోవడ్ం పైగా అసూయను పెంచుకోవడ్ం, ఇవనీి
ఆర్నషడ్వర్గములస్వభావ్యలు. అధక్తర్ లాలసే ప్రాముఖయం. ఇవనీి స్మాజానిి ఒకకటిగా తీర్ని
దిదాలేవు. ఒకకటిగా లేనప్పుడు దేశం అనేక వేల స్ంవతవరాలు బానిస్తవంలో మ్రగగడ్ం మనం
చూశాము. స్నాతనంగా ఈ దేశం భార్తీయులది. వీర్ందరూ ఒకకటే. ఎందుకంటే
వ్యర్ందర్నలోనూ స్నాతన ధర్ామే నిండుక్వంది. స్నాతన ధర్ాం మాత్రమే ఈ దేశానిి
ఒకకటిగా ఉంచగలుగుతుంది. విధర్తాయులు ఈ దేశానిి విభజించడ్ం కోస్ం నిర్ంతర్ం
ప్రయతిిసానాిరు. సావర్థప్రులయిన క్కందరు స్వధర్తాయులు క్లడా వ్యర్నకి వంత
పాడుతునాిరు. ఈ ప్రమాద్మనిి నివ్యర్నంచకపోతే, స్మాజ హితం కోర్నన, మన పూర్వజుల
తాయగాలక్వ అర్థం లేదు. వయకిా గతంగా మన క్వట్లంబ పెదాలక్వ ఎంత విలువ ఇసాామో అలాగే మన
పూర్వజులను, స్మాజానిి నడిపిసాని స్నాతన ధరాానిి క్లడా నిలబెట్లటకోవలస్త్రన బాధయత
మన అందర్నమీద ఉంది. ఈ వ్యర్స్తవం నిలబడిననాడు మన దేశానిి విశవ గురువుగా
చూడ్గలుగుతాం. పునర్ వైభవం తథయం.

డా. వి. యన్. శాస్త్రి, మానేజింగ్ ఎడిటర్


సెప్టంబర్ స్ంచిక “శ్రీ గాయత్రి” ముఖ చిత్రంగా వేయుటక్వ వినాయక్వని ఫోటోను
ప్ంప్మని ఆడ్గగానే ఈ క్రింది స్భుయలనుంచి స్పందన లభించింది. శ్రీ ముర్ళీక్రిషణ, శ్రీ
స్తయనారాయణ స్ంభొటా, శ్రీ జలసూత్రం ప్రసాద్, శ్రీ కిడాంబి వేణుగోపాలన్, శ్రీ పిలాాడి
రుద్రయయ, శ్రీ సూర్ం పూడి స్తయ రామ శేష చలప్తి రావు, పేర్న గోపాలకృషణ. ఎంపిక
చిత్రానిి వేయడ్ం జర్నగింది. అందర్నకీ ధనయవ్యదములు.
9

సందర్య లహర్న – 21
ప్రథమ భాగము
ఆనంద లహరి
గర్నమెళ్ళ స్తయనారాయణ మూర్నా: 93463 34136
శ్లా : కిర్ంతీ-మంగేభయః కిర్ణ-నిక్వరుంబామృతర్స్ం
హృది తావ మాధతేా హిమకర్శిలా-మూర్నామివ యః |
స్ స్రాపణం దర్పం శమయతి శక్వం తాధప్ ఇవ
జవర్పుాష్టన్ దృష్టయ సఖయతి సధ్యధ్యర్స్త్రర్యా || 20 ||
అ : తల్లీ ! ఏ సాధకుడు, ప్రసరించుచునన కిరణ సముదాయము నండి పుట్టిన అమృత
రసమున వెదజల్లీతునన నినన, తన హృదయమందు చంద్రకంతమణి శిలలచే
నిరిమంపబడ్డ ప్రతిమన వలె
నిల్లపుకుంటున్ననడో, ఆ సాధకుడు
సరపములయొక్క దరపమున గరుతమంతుని వలె
నశింప జేస్తున్ననడు. తాపమున
పందుచుననవారిని అమృతము స్రవంచు
దృష్టితో స్తఖవంతులన చేస్తున్ననడు.
వ : ఈ శ్లీక్ములోని గారుడ్ ప్రయోగం
గురించి చతుశ్శతి లో చెపపబడింది. ఈ
యోగానిన అనషిిస్తు సాధకుడు గరుతమంతునితో
సమానడు అవుతాడు. అతడు తన దృష్టితో లోకలన ఆక్రిిసాుడు, వశ్ం చేసికంటాడు. క్ంట్ట
చూపుతో వషానిన హరిసాుడు, రోగాలన నశింపజేసాుడు. గరుడ్ ధ్యాన యోగ ప్రభావంతో
కేవలం సమరణ చేతనే వషానిన హరింపజేయవచుునని చెపపబడుతోంది.
‘కిరంతీ మంగేభ్ాః కిరణ నికురుంబామృతరసం’
'కిరంతీమ్' అనన పాదంలో క్రీమ్ బీజాక్షరం ఉననది, ఇది రోగహరణ బీజం. ‘కిరంతీమ్
మంగేభయః’ అమమ కేవలం వెల్లగు మాత్రమే కదు, అమృతము. అందులో కంతి ఎంత ఉననదో,
10

రసము అంత ఉననది. సృష్టిలో వెల్లగు వేడిగా ఉంటుంది కనీ తడిగా ఉండ్దు. కనీ అమమవదద
వెల్లగు తడి రండు క్లిసి ఉన్ననయి. ఆ చెమమదనం అమమలోని ఆరదరత. అది అవధులేలేని చలీని
వెల్లగు. ఆ చలీని వెల్లగులో కిరణాలతో బాటు అమృతము కురుస్ుంది. అది ఆరదరతన
స్రవస్ుంది.
అమమ శ్రీరం నండి వెల్లవడుతుననవ కిరణ నికురంభ్ం అనగా కిరణ సమూహం, అవ
అసంఖ్యాక్ం, అరుుదం, అనంతం. ఆ కిరణాల సమూహం నండి అమృతమయమైన రసము
స్రవస్ుంది. అమృత ధ్యరల్ల వరిిస్తున్ననయి.
‘హృది తాా మాధత్తు హిమక్రశిలా మూరిుమివ యః’
చంద్రకంత శిలకు ఒక్ ప్రత్తాక్త ఉంది. అది వెల్లగులన వెదజిమేమ కంతిని ప్రసరింపజేయడ్మే
కక్, ననపు గా ఉండే లక్షణము క్లది. చంద్రుడు ఉదయించినప్పుడు దానినంచి రసధ్యర
వస్తుంది. అది ఆరదరత. అటువంట్ట హిమక్ర శిలా మూరిు రూపంలో అమృత ధ్యరలన
కురిపిస్తునన అమమవారిని ఎవరు చక్కగా హృదయంలో ధరిసాురో, హృదయంలో అటువంట్ట
రూపమున ధ్యానిస్తున్ననరో, వారు నిరంతరం అమమవారి అనగ్రహానిన పందుతున్ననరు.
ఆరదరత తో కూడిన అటువంట్ట రూపముగల అమమవారు సంతోష సారూపురాల్ల, అమమన
ఆరదర రూపిణిగా ధ్యానించాలి. 'ఆరాదరం పుషకరిణం పుష్టిం' అని శ్రీసూక్ుం ఘోష్టస్ుంది. పుషకరిణి
అనగా పుష్టిని ఇచుునది. అలా ఉననటువంట్ట ఆతలిీని ఎవరు హృదయంలో ధ్యానిసాురో,
అట్టివాడు గరుతమంతుడు లా అవుతాడు తల్లీ అంటున్ననరు శ్ంక్రుల్ల
‘స సరాపణాం దరపం శ్మయతి శ్కుం తాధిప ఇవ’
‘శ్కుంతాధిప ఇవ’శ్కుంతలముల్ల అనగా పక్షుల్ల. పక్షులకు రాజు గరుతమంతుడు. సరాపలకు
గరుతమంతుడు అంటే భ్యం. అమృత వరిిణి రూపముతో ననన అమమన ధ్యానము చేసిన
సాధకుడు గరుతమంతుడిలా అవుతున్ననడు. గరుతమంతుడు వషము క్లిగిన సరపములయొక్క
దరాపనిన ఎలా నశింపజేసాుడో, నినన అమృతమయమైన వగ్రహంగా ధ్యానించి వారు కూడా
సరపముల దరపమున అణిచివేయగలరు. సరపం అంటే వషం. రోగానికి కరణం వషం.
శ్రీరానిన ఏది బాధిస్తుందో అది వషం. అమమ మూరిుని క్నక్ తలచిత్త గ్రంథులలో
పేరుకుపోయిన అట్టివషమున అణచివేయగలదు పోగొట్ిగలదు.ఇంద్రజితుు న్నగాసరముతో
11

రామలక్ష్మణులన బంధించాడు. గరుతమంతుడు రివుాన వచాుడు గరుతమంతుని రాక్తో రామ


లక్ష్మణుల్ల న్నగబంధ్యలనండి వముకుులయ్యారు అని వాల్లమకి రామాయణంలో చెపపబడింది.
తలిీ దాసావముకిు కరకై గరుతమంతుడు దేవతలతో యుదధం చేసి అమృతానిన సంపాదించి
వెళ్తున్ననడు. అప్పుడు వష్ణుమూరిు గరుడునితో 'అమృత భాండ్ము నీవదదనే ఉననది క్దా !
అందుండి ఒక్ చుక్క అమృతమున స్తవంచ వచుుక్దా ! అని అన్ననడ్ట్. గరుతమంతుడు వెంట్నే
'సాామీ ! ననన నీ వాహనం గానే ఉండ్నియిా, నీకు సమీపంలో ఉండ్ట్మే న్నకు అమృత
తులాంక్దా' అని తన భ్కిుని చాటుకుననవాడు గరుతమంతుడు.
ఇక్కడ్ అదుుతమైన మంత్ర వదాన చెపుతున్ననరు. దీనేన గారుడ్ వదా అంటారు. మూకంబిక్
క్షేత్రంలో శ్ంక్రులవారు అక్కడ్ అమమ దరశనం పందారు. శ్ంక్రుల్ల చతుషష్ణిుపచారాల్ల
రంచించింది అక్కడే. ఆ తలిీ దగగర గరుడ్ గుహ ఉననది. అక్కడ్ నదిపేరు సౌపరిుక నది. స్తపరు
అంటే గరుతమంతుడు. ఇప్పుడు చెపిపన అమమ రూపానిన ఎవరు ధ్యానిసాురో వారు గారుడీ వదాలో
స్త్రదుాలౌతారు. వానికి రోగ హరణ శ్కిు వస్తుంది.
‘జారపుీషాిన్ దృషాిు స్తఖయతి స్తధ్యధ్యరసిరయ్య’
అంత్త కదు అమమవారి అమృతానిన పానం చేస్తుననవాడు ఆ అమృతమయ ధ్యర, సిరలోంచి
అనగా పదుగు నంచి వచిున క్షీర ధ్యర వలె సష్ణమనలోనికి ప్రసరించి ధనాడౌతాడు.
అమమవారిని ఉపాసించేవాడిని జారముతో బాధపడుతునన వారు ఎవరైన్న చుస్తు, అట్టి
సాధకుని చూపులోంచి అమృతము స్రవంచి వాని జారము పోతుందట్. దివామైన అమమన
ధ్యానించిన వానిచూపు నంచి అమృతశ్కిు ప్రసరిస్తుంది.
క్ృషు పరమాతమ వేణువు ఊదుతూ ఒక్క చూపు చుస్తు కళీయుని వషసరపము కటుకు
మరణించిన గోవుల్ల గోపాలకుల్ల లేచి కురుున్ననరట్. క్ృష్ణుడు సాక్షాత్ శ్రీవదా అధిదేవతయే.
అమమన నిరంతరం ఈ వధంగా దరిశంచే కంతమంది మహాతుమల్ల, చూపు చుస్తు చాల్ల ఆ
చూపు సంజీవని వలె పనిజేస్తుంది. రోగ గ్రస్తులన జీవంపజేయ గల్లగుతారు. అందుచేత
అమమన ఎవరు చూసాురో, అలా అమమన చూచినవాడు ఎవనిని చూసాుడో, వాని జనమ
ధనామౌతుంది. 'అమామ ! నిన్ననవడు చూసాుడో, అటువంట్ట వాని చూపుతో లోకలే ధనాత
చెందుతాయి అంటున్ననరు మహాతుమల్ల. అమమన చూచిన వానికి లోక్ం ఆక్రిిత
మౌతుంది. అట్టి సాధకుడు లోకేశ్ారి మెప్పున పందుతాడు.'అమృత్త అమృతోదువే అమృతం
12

వరియ వరియ్య' అంటుననది శ్రీవదాా మంత్ర రహసాం. అమృత వరిిణియైన లలితాదేవ


యొక్క సారూపం కంతి మయం, అమృతమయం, అమమ అమృత చైతనా మూరిు.
ఈ శ్లీకనికి యంత్రం రండు సమచతురస్రములతో కూడినది, 'ఓం క్షిప సాాహా' అని
చెపపబడిన ఈ మంత్ర ప్రభావము వలన వషము దిగిపోతుంది వషభీతి క్ల్లగదు, వష నివృతిు
క్ల్లగుతుంది అని చెపాురు.

శ్లభకృత్ (నూతన) నామ స్ంవతవర్ం లో జరుగబోయే క్కనిి ఆధ్యయతిాక – జ్యయతిష


విషయాలు గమనించండి:
దక్షిణయన పుణయక్తలము 17-07-2023 (16 రాత్రి తె. 05:05 గం.(క. స్ంక్ర మణం )
నుంచి 2024 స్ంక్రంతి వర్క్ల.
నిజ శ్రావణం 17-08-2023 నుండి 15-09-2023 వర్క్ల.
28/29-10-2023 శనివ్యర్ం పాక్షిక చంద్ర గ్రహణం. ఇంతక్వ ముందు గ్రహణలు మన
భార్త దేశంలో కనిపించవు. క్తబటిట మనక్వ నియమాలు లేవు.
ఈ పై విషయాలను సూచనా మాత్రంగా గ్రహించండి. మర్నంత లోతయిన విషయాలను
తవర్లో తెలుప్గలము. గురు మౌఢ్యము, శుక్ర మౌఢ్యము శూనయ మాస్ములు, మౌఢ్యము
లందు తర్పణ, జప్ హోమాది శాంతులు తప్ప ఇతర్ శుభ క్తర్యములు చేయరాదు

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే


ర్ఘునాథాయ నాథాయ సీతాయాః ప్తయే నమః

వ్యయసాలలోని అభిప్రాయాలు ర్చయతలవే. ఏమనాి స్ంశయాలుంటే వ్యర్నతోటే నేరుగా


స్ంప్రదించ వచుి. “శ్రీ గాయత్రి” ప్త్రిక బాధయత వహించదు. క్తనీ స్పందన మాక్వ
తెలియచేయండి. మీ పేరు, చిరునామాతో మాక్వ వ్రాస్త్రనటాయితే మీ స్పందనను ప్త్రికలో
ప్రచుర్నసాాము. అలాాగే మీ సూచనలు క్లడా ప్ంప్వచుి .. డా. వి. యన్. శాస్త్రి
13

చిత్ర మాల
చిత్రక్తరుడు: శ్రీ సూర్ం పూడి స్తయ రామ శేష చలప్తి రావు, విశ్రాంత SBI అధక్తర్న:
8247535755. వీరు మన వ్యయస్కర్ా శ్రీ విసావప్రగడ్ రామలింగేశవర్ రావు గార్న బావ గారు.
14

ఆయురాాయం - ఆశీర్వచనం
వ్యట్వ ఆప్ సేకర్ణ:
“శతమానం భవతి శతాయుః పురుషశశతేంద్రియ ఆయుష్యయవేంద్రియే ప్రతితిషితి” అనేది వేద
పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లా బ్రతకమని వేదం ఆశీర్వదిస్ాంది. వేద
మంత్రానికి ఉని శకిా గొప్పది క్తబటిట వేదజుాలైన పెదాలక్వ నమస్కర్నంచి వ్యర్నచే ఈ ఆశీర్వచనం
పందుతూ ఉంటాం. అలాగే నితయం చేసక్కనే సూరోయప్సాథనంలో “ప్శేయమ శర్దశశతం,
జీవేమ శర్దశశతం, నంద్మమ శర్దశశతం, మోద్మమ శర్దశశతం” అని చప్పబడించి. “నిండు
నూరేళ్లా ఆ సూరుయని చూడ్గలగాలి. నిండా నూరేళ్లళ జీవించాలి. అది క్లడ్ ఆనందంగా
జీవించాలి” అని ఆక్తంక్షిసాాం. ఇలా ఆక్తంక్షించటంలో ఎంతో విలువ ఉంది. శుభోదయం అని
చప్పడ్ం, శుభరాత్రి అని చప్పటంలోనూ లౌకికంగా క్లడ్ అటిట ఆక్తంక్షలు ఆధునిక క్తలంలోనూ
అనుస్ర్నసూానే ఉనాిం. మంచి మనసవ నుండి వచేి శుభాశీసవక్వ, శుభాక్తంక్షాలక్వ క్లడ్ శకిా
ఉంది. ద్మని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వక్తలపు విషయమే క్తదు, నేటి విషయం
క్లడా అని అర్థం చేసక్కనగలం.
“బ్రతికి యుండిన శుభములు బడ్యవచుి” క్తబటిట బ్రతికి ఉండ్టం అంటే ఆయురాాయం
మొదట కోర్దగినది. అందుకే ఏ పూజ చేస్త్రనా స్ంకలపంలో ఆయురారోగయ భోగభాగాయలు
క్తంక్షిసాాం. అందులో ముందు కోరేది ఆయురాాయానేి. కోటా స్ంప్ద లభించినా అయురాాయం
లేక మరుస్టి రోజే మర్ణించే వ్యనికి ఈ కోటా స్ంప్ద వలన ప్రయోజనమేమిటి? అందువలనే
మొదట కోర్దగినది ఆయురాాయం. నిజమే. ఆయురాాయమనేది కోరుక్కంటే వచేిద్మ? అనేది
ప్రశి. “దీరాాయుష్ాన్ భవ” అని దీవించటం వలా ఆయురాాయం పెరుగుతుంద్మ? ఆని
స్ందేహం.
ఆయుః కర్ా చ వితాం చ విద్మయ నిధన మేవ చ|
ప్ంచైతా నయపి స్ృజయంతే గర్ుస్థసెలావ దేహినః||
అని చప్పబడింది. అంటే “ఆయుష్టష, వృతిా, ధనం, విదయ, చావు అనేవి ఐదూ జీవి గర్ుంలో
ఉండ్గానే నిర్ణయింప్బడుతూ ఉంటా”యని ద్మని అర్థం. ఆయురాాయం, మర్ణం అనేవి ముందే
నిర్ణయింప్బడితే ఇంక్త ఈ ఆశీసవల వలా క్తని, మరే జాగ్రతాల వలా క్తని ప్రయోజనమేమిటని
15

ప్రశి. “లలాట లిఖితా రేఖా ప్ర్నమారుటషం న శకయతే” నుదుట వ్రాస్త్రపెటిటనది ఎవరూ తుడ్వలేర్ని,
మార్ిలేర్ని, జర్నగి తీరుతుందని మర్నక్కందర్న మాట. “ఏది నిజ” మనేది సామానుయనక్వ వచేి
ప్రశి. ఆయుష్టషక్వ వృదిా, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే ద్మని విషయంలో జాగ్రతాలు
తీసక్కనటం అవస్ర్ం తప్ప అదేమీ లేనప్పుడా యతిమే వయర్థం కద్మ! ఆయురేవదం అనే వైదయ
విధ్యనం పేరులోనే ఆయువు ఉనిది. ఆయురేవదమనేది ఉబుస పోక చపిపన సామానయపు మాట
క్తదు. వేద్మలలో మొదటిదైన ఋగేవద్మనికి స్ంబంధంచిన ఉప్వేదమే ఆయురేవదం. అంటే
ఆయువును గూర్ని తెలిస్త్రక్కనదగిన విజాానం అది. అందువలా ఆయువునక్వ స్ంబంధంచి వృదిా
క్షయాలు క్లడ్ ప్ర్నగణింప్దగినవే అని తెలుసాంది.
లలాట లిఖితమైన ఆయురాాయానిి ఎవవరూ మార్ిలేర్నేది యథార్థమైనా మార్కండేయుడు,
శంకరాచారుయలు మొదలైన వ్యరు దైవ్యనుగ్రహం వలన ఆయురాాయానిి పెంచుక్కనటం
చూసాాం. అంతే క్తదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వ్యరు చిర్ంజీవులుగా
వర్మందటమూ చూసాాం. ఇంక్త విశేషం ద్మవప్ర్ యుగంలో చనిపోయిన సాందీప్ని గురువు
యొకక పుత్రుని శ్రీకృష్టణడు బ్రతికించినట్లా, త్రేతాయుగంలో చనిపోయిన వ్యనర్ వీరుడు
గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచిినట్లా క్లడ్ ఇతిహాసాల ద్మవరా తెలిస్త్రక్కనాిం.
క్తబటిట దైవ్యనుగ్రహం వలన క్తని, అమోఘవచనులైన ఋష్యదుల ఆశీర్వచనాల వలా క్తని
ఆయురాాయం పెంచుక్కనటం సాధయమే అని తెలుసాంది. క్తబటేట మన పూర్వజులు
“ఆయురారోగయ ఐశవరాయభివృదాయర్థం” అని స్ంకలపంలో చప్పుక్కనటంలో అనౌచితయం లేదని,
“శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీసవలు పందటం శ్రేయస్కర్మే అని
తెలుసాంది.

మన స్నాతన ధర్ాంలో చపిపన మహోనితులైన ధర్ావర్ానులు హర్నశింద్ర, శ్రీరామ, నల,


యుధషిిరుల గుర్నంచి చాలామంది పిలాలక్వ తెలియదు. వ్యర్న పాఠాయంశాలోా వీరవరూ లేరు.
వీరు చేస్త్రన ఉతామమైన ప్నుల గుర్నంచి చపాపలి. అప్పుడే పిలాలు క్లడా అట్లవంటి లక్షణలు
అలవర్చుక్వంటారు

--- శ్రీశ్రీశ్రీ భార్తితీర్థ మహాసావమి


16

శ్రీ ఆదిశ్ంక్రుల జీవతచరిత్ర - 7


రచన: పీసపాట్ట గిరిజామనోహర శాసిర, రాజమహంద్రవరము
శ్రీశ్ంక్రుల తలిీ అంతిమ య్యత్ర
శ్రీశ్ంక్రుల్ల శ్ృంగేరిలో ఉండ్గా వారి హృదయం ఒక్న్నడు తీవ్రంగా సపందించ సాగింది. తన
తలిీ గుఱంచి ఆలోచించి, దివాదృష్టితో చూడ్గా, ఆమె అంతిమదశ్లో వుందని తెలియవచిుంది.
తమ శిష్ణాలన అక్కడ్నే వదిలి, పదమపాదుని తీస్తకుని కలడి వెళ్లీరు. అన్నరోగాంతో
నీరసంగా వునన తన తలిీని చూసి సాషాింగప్రణమం చేశారు. కుమారుని చూడ్గానే తలిీకి
పరమానందం క్లిగింది. అంత ఆచారుాల్ల “ మాతా! వచారించకు. నేన నీ ప్రక్కనే ఉన్ననన.
నీ ఆఖరు కోరిక్ ఏంటో తెలియజెయిా” అన్ననరు.
“పుత్రా! దేవుని గొపపతన్ననిన కీరిుంచు” అని
అడిగింది. వెంట్నే వష్ణుమూరిు మీద ఒక్ శ్లీకనిన
చదివ వనిపించాడు. ఆమెకు వష్ణుమూరిు రూపం
క్ళ్ళెదుట్ క్నపడింది. ఆమె ప్రశాంతంగా తుది శాాస
వడిచింది. తన తలిీకి ఇచిున మాట్ ప్రకరం ఆమె
అంతాక్రియల్ల చేయుట్కు నిశ్ుయించారు. కని
శాసర ప్రకరం సన్నాసి అంతాక్రియల్ల చేయకూడ్దు.
అందుక్ని కోపంతో చుటుిప్రక్కల వాళ్తె
సహక్రించడానికి ఒప్పుకోలేదు. శ్ంక్రుల్ల వాళ్ెన సహక్రించమని అరిథంచి చూశారు. కని
వారు వారి మాట్ వనలేదు సరిక్దా, దహనక్రియకు నిప్పు కూడా ఇవాలేదు. అయిన్న శ్ంక్రుల్ల
నిసపృహచెందలేదు. తన యోగశ్కిుతో నిప్పుని రాజేసి, ఇంట్ట ప్రాగణంలోనే దహనసంసాకరాల్ల
చేశారు.
రండ్వ దిగిాజయయ్యత్ర
అనంతరం శ్ంక్రుల్ల కలడిని వదిలి శ్ృంగేరి చేరుకుని, అక్కడ్ కంతకలం శిష్ణాలతో
ఉన్ననరు. పిమమట్ సన్నతన ధరమ ప్రచారానికి దేశ్య్యత్రకు బయల్లదేరారు. ఆచారుాల్ల
17

తిరుపతి, చిదంబరం, రామేశ్ారం, మధురై, న్నసిక్, స్మన్నథ్, దాారక్, ఉజజయిని, మథుర,


కశ్మమరు మొదలైన ప్రదేశాలన సందరిశంచారు.
శ్రీశ్ంక్రుల్ల శిషాగణంతో క్లిసి ముందుగా రామస్తతు దరశన్ననికి వెళ్లీరు. రామేశ్ారక్షేత్రంలో
శాకేుయులతో (శ్కుుుపాసకుల్ల) వాదనకు దిగారు. శ్రీశ్ంక్రుల్ల రామన్నథసాామిని స్తవంచి
అరిుంచారు. అక్కడ్నంచి చోళ్, పాండ్ా, ద్రవడ్, దేశాల్ల సందరిశంచారు. శ్రీశ్ంక్రుల్ల
కంచీపురంలో న్నలరోజుల్ల నివసించారు. తామ్రపరిునదీ తీరానవునన ఆయ్య ప్రాంతాల
పండితుల్ల వచిు శ్ంక్రులన దరిశంచారు. క్రాుట్క్దేశ్ంలో భైరవోపాసకులైన కపాలికుల్ల
అనేకుల్లన్ననరు. (కపాలికుల్ల వేదవరోధుల్ల). శ్ంక్రుల్ల వాళ్ెందరినీ ఎదుర్కకనడానికి
నిశ్ుయించి, భైరవుణిు ఆరాధించి, ప్రతాక్షంచేస్తకుని వారిలో ముఖ్యాడైన క్రక్చుడ్న
భైరవునిచేతనే వధింపచేశారు.
శ్ంక్రుల్ల తన దిాగిాజయయ్యత్ర కనసాగిసూు, దేశాలనీన పరాట్టసూు పశిుమ సముద్రతీరానికి
చేరారు. గోక్రుక్షేత్రానిన చేరి, శ్రీ గోక్రు క్షేత్రన్నథుడైన అరథన్నరీశ్ారసాామిని స్తుతించారు.
పారాతీ పరమేశ్ార (అరథన్నరీశ్ార సారూపం) అభేద తతువజాాన్ననిన శిష్ణాలందరకూ
బోధించారు. ఆ క్షేత్రమందు తమ శిష్ణాలందరతో కంతకలముండి వేదాంతవదాన
బోధించారు. అనంతరం ఉజజయిని పయనమయ్యారు. శ్ంక్రుల్ల ఉజజయిని నగరప్రవేశ్ం
గావంచగానే గృహస్తథల్ల బయట్కు వచిు న్నట్ాంచేశారు. శ్రీశ్ంక్రుల్ల కళేశ్ారుని దరిశంచి
అరిుంచి అనేక్వధ్యల్లగా స్తుతించారు. ఆచారుాల్ల అవంతిదేశ్ం చేరి భ్ట్ి భాసకరాచారుాలతో
వాదనకు దిగి వారిని ఓడించి, అతని సిదాధంతాలనినట్టనీ సమూలంగా న్నశ్నం చేశారు.
శ్రీశ్ంక్రుల్ల అవంతి దేశ్ంనండి బాహిాక దేశానికి పయనమయ్యారు. అక్కడ్ *అరహత మతానిన
అవలింబించే జైనల్ల వున్ననరు. వారిలో కందరు అద్వాత తతాువనిన ఖండించారు. వారితో
వాదనలకు దిగి, వార్న గరాానిన అణచి తమ శిష్ణాల్లగా చేస్తకన్ననరు. తరువాత శ్రీశ్ంక్రుల్ల
‘ఖండ్నఖండ్ఖాదయ’ గ్రంథక్రు అయిన శ్రీహరుిని న్నాయ, మీమాంసాది శాసారలలో ఓడించి
అతని దరపం అణచారు. శ్రీశ్ంక్రుల్ల ఉతురదేశ్ పండితులన అందరినీ తమ శిష్ణాల్లగా
చేస్త్రక్కని వదేహ, కోసలాది దేశాలకు వెళ్లీరు. ఆయ్య దేశాలలో పండితులచే పూజింపబడి గౌడ్
దేశానికి వెళ్లీరు. శ్రీశ్ంక్రుల్ల గౌడ్దేశ్మందు మురారి మిశ్రుని, ఉదయ్యచారుాని, ధరమగుపుుని
వాదమందు జయించి వారిని తమ శిష్ణాల్ల చేస్తకున్ననరు.
18

శ్ంక్ర మఠముల్ల
శ్రీశ్ంక్రుల్ల తాన బోధంచిన అద్వాత సిదాధంతానిన శాశ్ాతంగా కనసాగడానికి ఆచారుాల్ల
దేశ్ం నల్లమూలలా శ్ంక్రమఠాలన ఏరపరిచారు. ప్రధ్యనమైన న్నల్లగు మఠాలలో తమ
ముఖాశిష్ణాలన మఠాధిపతుల్లగా చేశారు. దక్షిణాదిన శ్ృంగేరిలో స్తరేశ్ారాచారుాని
మఠాధప్తిగా చేసి యజురేాదానిన నిలిపారు. పశిుమదికుకన దాాక్రయందు పదమపాదుని
ఆచారుానిగా జేసి, సామవేదానిన ఆ మఠాన నిలిపారు. ఉతురదికుకన సాథపించిన బదరీక్షేత్రానికి
తోట్కచారుాలన ఆచారుానిగా ఉంచి అధరాణవేదానిన నిలిపారు. తూరుపన
పూరీజగన్ననథమున హసాుమలకుని ఆచారుానిగా చేసి, ఋగేాదానిన ఆ మఠాన నిలిపారు.
సరాజా పీఠం అధిరోహించుట్
అనంతరం కశ్మమరదేశానిన సందరిశంచారు. కశ్మమరమున మాత శారదాదేవ ఆరాధనకు
ప్రముఖమైన సథలము. అక్కడ్ శారదామాత ఉపసిథతమైయునన సరాజాపీఠం ఉననది. దానికి
న్నల్లగు దాారముల్ల ఉననవ. దాని మధాలో ‘సరాజా పీఠం’ అనే సింహాసనము ఉంది. వదాతుు
క్లిగిన సరాజుాలే ( జాానియే) ఆ సింహాసన్ననిన అధిరోహించడానికి అరుహల్ల. మరియు ఆ
దాారాల్ల కూడా అటువంట్టవారు ప్రవేశిస్తు తెరవబడ్తాయి. దక్షిణప్రాంతం నంచి ఏ పండితుడు
వచిు వుండ్క్పోవడ్మే. దక్షిణము వైపు ఉనన దాారం ఇపపటి వరకు తెరవబడ్లేదు. ఈ వషయం
శ్ంక్రులకు తెలిసినది. శ్రీశ్ంక్రుల్ల సరాజాపీఠం అధిరోహించుట్కు యతినంచగా, ఉదదండులైన
పండితుల్ల అనేక్ మంది శ్ంక్రులకు అడుడనిలిచి పాండితా వషయ్యలపై వాదించసాగిరి.
శ్ంక్రుల్ల వారందరిని ఓడించి సరాజాపీఠం అధిరోహించి ఎదురులేని జగదుగరువు అయ్యారు.
సరాజా పీఠానిన అధిరోహించిన తరువాత శ్ంక్రుల్ల తమ శిష్ణాలతో హిమాలయ్యలలో వునన
బదిరీన్నథ్ వెళ్లీరు. అక్కడ్ కదిదకలముండి అద్వాతసిదాధంతానిన బోధించారు. శివుని
అవతారమైన శ్ంక్రుల్ల ముప్వపరండు సంవతసరాల వయస్తస సమీపించింది. అనంతరం
అక్కడ్నండి కేదారన్నథ్ పయనమయ్యారు. కేదారన్నథము లోని చలికి, శిష్ణాల్ల
తటుికనలేక్పోయ్యరు. అప్పుడు శ్ంక్రుల్ల ఉపశ్మన్ననికి శివుని ధ్యానించారు. ఆచారుాని
ప్రారథనలన మనినంచిన మహదేవుడు అతని పాదాలనంచి వెచుట్ట జలం ప్రవహింపజేశారు.
కదిదకలం తరువాత శిష్ణాల్ల చూస్తుండ్గనే హిమాలయ శిఖరాలన అధిరోహించి అదృశ్ామై
కైలాస య్యత్రచేశారు. వారికి నిషరమణ అనేది లేదు. ఆయన నిరంతుడు. ఆయనకు
19

నిరాాణమంటూలేదు. పారమారిథక్ దృష్టితో చూచినచో శ్రీశ్ంక్రుల్ల చైతనామే, వారు


అదృశ్ామయేాది ఉండ్దు (రచయిత).
శ్రీశ్ంక్రుల్ల సాధ్యమమైన ఆ మహోననత హిమపరాతాలందలి రజతగిరి (కైలాసం)
అధిష్టఠంపగా దేవతల్ల, సిదుధల్ల, మహరుిల్ల ఎంతో స్తుతించారు. దేవతల్ల అధిషిించి వచిున
వమాన్నల్ల ఆకశ్మంతా కోట్టసూరుాలై ప్రకశించాయి. క్లపవృక్షంనండి తెచిున పుషాపలచే
పుషపవరిం కురిపించారు. (శ్ంక్రవజయం).
హిందూమతానిన పునరుదధరణ చేసిన ఘనత శ్రీశ్ంక్రుల్లది, అది ముందుకు సాగేటుీగా
చేసినవారు రామానజాచారుాల్ల, మధ్యవచారుాల్ల. ఇపపట్టకీ ఈ ముగుగరు ప్రారంభంచిన
తతువ, వేదాంత, పూజాది నియమాల్ల హిందువుల్ల పాట్టస్తున్ననరు. ఈ ముగుగర్న క్ృష్ట వలీనే
వేదాంతానికి ఇపపట్టకి స్తసిథరమైన సాథనం లభస్తుంది.
శ్రీ శ్ంక్ర ఉవాచ: అవదా
1.ఆతమ, దేహాది సంఘాతముతో ఒక్ట్ట యని భావంచడ్మే అవదా.
2.మందాంధకరములో (మందమతి) త్రాడున పాముగా భ్రమించునట్ీ, ఆలిచిపపన వెండి
ముక్కయని భ్రమించునటుీ, అజాాని ఆతమని శ్రీరముగా నిశ్ుయించున.
3.సాథణువున మనిష్టగా భ్రమించునటుీ, ఎండ్మావని నీరుగా భ్రమించునటుీ, అజాాని ఆతమన
శ్రీరముగా నిశ్ుయించున.
4. సంసారమన్నడి భ్రమ కేవలము భ్రంతిమూలక్మేగాని పరమారథ సతాము కదు.
5.ఆతమ ఏక్ము నిరవయవము, శ్రీరము ఎనోన అవయవముల్ల క్లది. అయినన జనల్ల ఈ
రండింట్టని ఒక్ట్టయని భావంతురు. దీనిని అవదా యనక్ మరి దేనిని అవదా యనగలరు.
6.క్రమ అవదాన నశింపజేయలేదు, ఏలన దానికి అవదాతో వరోధము లేదు. క్నక్, కంతి
చీక్ట్టని నశింపజేయునటుీ, వదాయే అవదాన నశింపజేయగలదు.
7.కేవలము అవదా వలననే ఆతమ పరిచిిననముగ తోచున. అవదా నశింపగనే ఎట్టి
అనేక్తామున గాని అనమతింపని ఆతమ, మేఘముల్ల తొలిగినపుడు సూరుానివలె, తానై
ప్రకశించున.
8. సంసారము రాగదేాషాదులతో నిండి యుననది. అది ఒక్ క్ల వంట్టది. అవదాలో
నననంతకలము అది సతామనియే తోచున. కని మేల్లకనగనే అసతామగున.
20

9. అన్నదియు అనిర్వచనీయమైన అవదా కరణమనబడున. అదియే ఆతమపై అధాససమైన


యుపాధ.
10. నీట్టదైన క్దలిక్; అవదాచే నీట్టలో ప్రతిబింబమైన చంద్రునిదిగా చెపపబడునటుీ
మనోలక్షణము లైన క్రుృతా భోక్ుృతాాది ధరమముల్ల, భ్రమవలన ఆతమవగా చెపపబడుచుననవ.
క్రమఫలమున కంక్షించు అజాాని క్రమ న్నచరించున.
11. నిరంతరాయమగు మననము దాారా క్లిగిన ‘అహం బ్రహమసిమ’ అన సంసాకరము,
అజాానమున, దాని వకరములన ఔషధము వాాధిని నశింపజేసి నటుీ నశింపజేయున.
12. పోవుచునన న్నవయందలి మనష్ణాడు న్నవ గతికి వాతిరేక్ దిశ్లో వృక్షముల్ల
పోవుచుననవని భావంచునటుీ, సంసరణము ఆతమన చెందినదిగా భావంచబడుచుననది.
13. అవదాయనగా అన్నతమయొక్క అధ్యాసయే. అవదాాన్నశ్మే ముకిు. చీక్ట్ట చీక్ట్టని
తొలిగింపజాలదు. వదాకు అవదాతో వరోధమగుట్చే దాని నది తరిమివేయున.
14. ప్రొదుదట్ మొలచి మాపట్ మలగు నశ్ారఫలితములన అవదా సృష్టించున.
15. క్రుృతా భోక్ుృతాభావనలతో క్రమ ఫలమున కంక్షించుచు అజాానల్ల క్రమ న్నచరింతురు.
భ్రంతులైన అజాానల్ల ‘నేన చేయుచున్ననన’ ‘నేన చేయించు చున్ననన’ ‘నేన
అనభ్వంపజేయుచున్ననన’ అని భావంతురు.
16. అజాానల్ల వషయ పరంపరన సృష్టించుకందురు. అందు ప్రతియొక్కట్టయు అతని
పూరాక్రమచే నియమితమైనదే. అటుీ సృష్టించి తమ యవసథకు చింతిల్లీచు సంసారమున
సంచరించుచుందురు.
17. అవదా లేదా మాయ అననది ఈశ్ారుని శ్కిు. అది అన్నది. త్రిగుణాతమక్మైనది.
కరాముక్ంటె సూక్ష్మమైనది. అది సృష్టించు కరాముల దాారా మేధ్యవ దానిని
అనమానింపవలసి యుననది.
18. అది సతుాయు కదు అసతుాయున కదు. రండింట్ట లక్షణముల్లన క్లిగినది కదు.
సమానము కదు; భననమున కదు. ఈ రండింట్ట సమిష్టియు కదు; అవయముల్ల క్లిగినది
కదు, అవభాజామైన సమిష్టియుకదు. ఈ రండింట్ట సమిష్టియు కదు. మాయ అతాదుుతము,
మాట్లచే అవరునీయము.
21

19. త్రాడున గూరిున వవేచనదాారా పాము అన భ్రంతిని తొలగించునట్ీ అదాయమగు


నిరుగణ బ్రహమ సాక్షాతాకరము దాారా మాయలేక్ అవదాన నశింపజేయవచుున. మాయకు
మూడు గుణము ల్లననవ. తమస్తస, రజస్తస, సతువము అన ఆ గుణముల్ల తమ పనలన బట్టి
పేరీన సంపాదించు కననవ.
20. మనస్తసనకు వెల్లపల వేర్కక్ అజాానములేదు. మనస్తస సంసరణమునకు బంధమునకు
కరణమైన అవదా. ఆ మనస్తస నశించినపుడు తదితరమంతయు నశించున.
21. ఆతమ శ్రీరమునకు నియంత, అభ్ాంతరమున; శ్రీరము నియమితమగునది.
బాహామైనది. అయినన జనల్ల ఈ రండింట్టని ఒక్ట్టయని భావంతురు. దీనిని తపప మరి
దేనిని అవదా యనగలము?
ఆతమచైతనా సారూపము, పావనము, శ్రీరము మాంసమయము, అపవత్రము అయినన
జనల్ల ఈ రండింట్టని ఒక్ట్టగా భావంతురు. దీనిని తపప మరి దేనిని అవదాయనగలము.
22. ఆతమ సతాుసారూపము గనక్ శాశ్ాతము. శ్రీరము వస్తుతః అసతుు గనక్
క్షణభ్ంగురము. అయినన జనల్ల ఈ రండింట్టని ఒక్ట్టగా భావంతురు. దీనిని తపప మరి
దేనిని అవదా అనగలము?
23. కుండ్ అంతయు మనేన అయినటుీ శ్రీరముకూడా చైతనామే. క్నక్ ఆతమ అన్నతమ అన
వభాగమున అజాానల్ల నిరరథక్ము చేయుదురు.
24. కమెరీ వాాధిగ్రస్తుడు తెలీని వస్తువుల్ల కూడా పచుగనే క్నిపంచునటుీ అజాానమువలన
ఆతమన శ్రీరముగ చూచున. ఆకశ్ములోని నీలతయు ఎండ్మావలోని నీరున
సాథణువులోని మానవుడు భ్రంతి మాత్రములైనటేి, ఆతమయందలి ఈ ప్రపంచముకూడా ఒక్
భ్రంతి.
25. కేవలము పరిభ్రమణముచేత దివటీ సూరుానివలె గుండ్రనై తోచునట్ీ అవదా చేత
మానవుడు ఆతమన శ్రీరముగ చూచున.
26. మేఘముల్ల క్దల్లచుండ్గా చంద్రుడు క్దల్లచుననటుీ తోచినటేీ అజాాని ఆతమన శ్రీరముగ
చూచున.
27. ఇటుీ అవదాచే ఆతమయందు శ్రీరమన భ్రమ పడ్చూపుచూ ఆతమ సాతాకరముచే
పరమాతమయందు మాయ మగుచుననది.
22

శ్ంక్రుల్ల తన జైత్రయ్యత్రలో అద్వాత మత ప్రచారమే గాక్, సన్నతనధరమములోని భాగముగా


ప్రజలకు గొపప ఉపదేశాల్ల చేశారు.
1. “పరోపకర మిదం శ్రీరం” - పరులకు ఉపకరము చేయుము, అవసరానికి
సాయపడుము.
2. భ్గవంతుని వషయంలో ఉపేక్ష కూడ్దు. భ్గవంతుని సదా మనస్తస నందు నిల్లపుకోవాలి
అనగా భ్గవంతుని మరువకూడ్దు ఎందుక్నగా మనము చేస్త ప్రతీక్రమకి (పనికి)
ప్రతాక్షసాక్షి భ్గవంతుడు మరియు క్రామన సారము ప్రతిఫలమిచేుది భ్గవంతుడు.
3. ప్దదల వషయంలో ఆదరంగా ప్రవరిుంచాలి, వారిని క్షి ప్ట్ికూడ్దు. ప్దదలనగా తలిీ,
తండ్రి, గురువు మనకు మంచి చెపేప ప్రతీవారు.
4. అహంకరము ఉండ్కూడ్దు. అహంకరము వలన తపిపదముల్ల చేయుదురు.
తపిపదముల వలన చెడు ఫలితముల్ల క్ల్లగున. వాట్ట వలన క్లిగే దుఃఖము మనమే
అనభ్వంతుము.
5. మన జీవనము మనమే చేస్తకనిపోవాలి. ఎవరి మనస్తస క్షి ప్ట్ికూడ్దు. ఒక్రి మనస్తస
క్షిప్ట్ికూడ్దు. ఒక్రు మన మనస్తస క్షిప్ట్టిన ఎంత బాధపడుదుమో, అదే వధముగా
వారి మనస్తస క్షిపడునని తెల్లస్తకనవలెన
(ఈ ఉపదేశ్ముల్ల చాలా సరళ్ముగా చెపపబడినవ. అందచే ఇవనినయూ సాధ్యరణమే అని
నిరీక్షు భావన ఏరపడ్కూదు. ఇవ ఒక్ట్టకి, రండు సారుీ చదివన మనస్తసకు హతుుకునేలా బాగా
ఆలోచించండి).
సమాపుం
ర్చయితలు వ్యయస్ములను వ్యర్న అవగాహన, ప్ర్నశీలన, జాాన స్ముపార్జన ఆధ్యర్ంగా
వ్రాసూా వుంటారు. కనుక వ్యర్న ర్చనలలో ఏమైనా తేడా వుందనుక్వనాి ,
చర్నించాలనుక్వనాి వ్యర్నతో నేరుగా స్ంప్రదించి వ్యర్న నుండి స్మాధ్యనము పందిన అది
మంచి స్ంప్రద్మయము అవుతుంది. చర్నించిన తరువ్యత సారాంసానిి మాక్వ వ్రాయండి.
స్పందనలో వేయవచుి. ఇతరులక్వ క్లడా ఉప్యోగం.

శ్రీగాయత్రి
23

మోక్షానిి ప్రసాదించే మధురాంతకం


శ్రీ లక్ష్మీ నృస్త్రంహ వ్యటవప్ గ్రూప్ నుంచి సేకర్ణ:

చన్లికి 50 కి.మీ. ల దూర్ంలో క్తంచీపుర్ం జిలాాలో వుని మధురాంతకం వైషణవులక్వ అతయంత


ముఖయమైన పుణయక్షేత్రం. ఈ క్షేత్రంలో క్తలు పెడితేనే మోక్షం లభిసాందని భక్వాల నమాకం.
పూర్వం ఇకకడ్ బక్వళ్ వనాలు వుండేవిట. ఆ క్తర్ణంగా ఈ ప్రాంతానికి బక్వళ్ళర్ణయం అనే పేరు
వచిింది. ఇకకడ్ ఆ చుట్లట ప్రకకల ప్రాంతానికి వయవసాయానికి నీర్ందించే ఒక పెదా చరువు
వుంది. ఆ చరువు కటటక్వ దిగువగా వునిది సీతా, లక్ష్మణ స్మేతంగా క్కలువైన శ్రీ రామచంద్రుని
ఆలయం. శ్రీ రామచంద్రుని క్షణమైనా వదలని భక్తాగ్రగణుయడు ఆంజనేయ సావమి ఇకకడ్ శ్రీ
రామచంద్రుని చంత కనబడ్డు. క్తర్ణం సీతాదేవిని చర్ విడిపించి లంకనుంచి సీతా
స్మేతంగా అయోధయక్వ తిర్నగి వళ్లాని
స్మయంలో శ్రీ రామచంద్రుడు ఇకకడ్
వలిశాడు. ఆ స్మయంలో
ఆంజనేయసావమి భర్తుడికి శ్రీరామ
ఆగమన వ్యర్ా తెలుప్టానికి వళ్ళాడు.
అందుకే ఆయన ఇకకడ్ లేడు. ఆయన
తిర్నగి వచాిక ఇకకడ్ వుని పుషకర్నణిలో
సాినం చేస్త్ర ఆ పుషకర్నణి ఒడుునుంచే
ఆలయంలో ప్రతిషిటంప్బడ్ు సీతా రామచంద్రుల విగ్రహాలు చూశాడు ఆ అస్లైన భక్వాడు. ఆయన
ప్రతి అణువులో శ్రీరామచంద్రుని దర్నశంచగలడు. ఈ స్నిివేశానికి గురుాగా పుషకర్నణి ఒడుున
ఆంజనేయ సావమి ఆలయం న్లక్కలపబడింది.
ఇకకడ్ మూడు వర్స్ల ఉతవవ విగ్రహాలు వుంటాయి. మొదటివి శ్రీమనాిరాయణునిచేత
ప్రసాదింప్బడిన కరుణకర్ మూర్నావి, రండ్వ వరుస్లో శ్రీ రామానుజుడు పూజించిన
విగ్రహాలు, తరువ్యత వరుస్లో తరావత ప్రతిషిింప్బడిన విగ్రహాలు. అందుకే ఈయనిి పెర్నయ
పెర్నయ పెర్నయ సావమి అంటారు.
24

ఈ కథకనాి ముందు కృతయుగంలో బ్రహా పుత్రులు శ్రీమనాిరాయణుడిని తమక్వ మోక్షం


ప్రసాదించమని కోరారు. అప్పుడు సావమి తన విగ్రహానిిచిి, బక్వళ్ళర్ణయంలో విభాండ్క మహర్నష
ఆశ్రమంలో మోక్షంకోస్ం తప్సవ చయయమనాిడు. ఆ ప్రదేశమే ప్రసాతం కోదండ్ రాముడు
న్లక్కని మధురాంతకం. శ్రీమనాిరాయణునిచే బ్రహాపుత్రులక్వ ఇవవబడ్ు విగ్రహం
కరుణకర్మూర్నా. వ్యరు శ్రీమనాిరాయణుని ఆదేశం ప్రక్తర్ం విభాండ్క మహర్నష ఆశ్రమంలో
శ్రీ కరుణకర్మూర్నాని సాాపించి, తప్సవచేస్త్ర మోక్షం పంద్మరు.శ్రీ రామచంద్రుడు తన వనవ్యస్
స్మయంలో విభాండ్క్తశ్రమానికి వచిి శ్రీ కరుణకరుని అర్నించాడు. అకకడ్ క్కంతక్తలం
వుని తరావత రాముడు సీతానేవషణలో బయలేార్ననప్పుడు విభాండ్క మహర్నష శ్రీ రామునితో,
రామా! సీతని తీసక్వని నువువ అయోధయకి
తిర్నగి వళ్ళళటప్పుడు తిర్నగి ర్మాంటాడు.
రాముడూ అంగీకర్నసాాడు.
రావణ వధ్యనంతర్ం, సీతా స్మేతంగా,
తన ప్ర్నవ్యర్ంతో శ్రీరాముడు తిర్నగి
అయోధయకి వళ్లాండ్గా, ఈ ప్రదేశానికి
వచేిస్ర్నకి పుషపక విమానం కదలదు.
క్తర్ణం తెలుసక్వని శ్రీరాముడు, విభాండ్క మహర్నష దర్శనార్థం పుషపక విమానం దిగుతూ,
సీతాదేవి చయియ ప్ట్లటక్వని ఆవిడ్ విమానం దిగటానికి స్హాయం చేసాాడు. దీనిని
రూఢిప్రుసానిట్లా ఆలయంలో మూల విగ్రహాలలో శ్రీ రాముడు సీతాదేవి చయియ ప్ట్లటక్వని
వుంటాడు. శ్రీరాముడు సీత చయియ ప్ట్లటక్వని ఈ అదుుత దర్శనం ఇకకడ్ మాత్రమే
లభయమవుతుంది.
వైషణవ మత ప్రబోధక్వడు శ్రీ రామానుజాచారుయలవ్యర్నకి ఈ క్షేత్రంతోగల స్ంబంధంవలాక్లడా
ఈ క్షేత్రం వైషణవులక్వ అతి ముఖయ పుణయక్షేత్రమయింది. శ్రీ రామానుజాచారుయలవ్యరు శ్రీ
పెర్ంబదూరులో జనిాంచినా, ఆయన ఆధ్యయతిాక ర్ంగంలో అడుగిడినదికకడే. ఆయన
పెర్నయనంబి దగగర్ దీక్ష తీసకోవ్యలనే ఉదేాశయంతో శ్రీర్ంగం వళ్తా, దోవలో ఇకకడ్
అనుకోక్వండా ఆయనని కలిశారు. రామానుజుడు తన కోర్నక తెలుప్గా పెర్నయనంబి
25

రామానుజుణిణ అకకడ్ వుని వక్వళ్ వృక్షం దగగర్క్వ తీసకెళ్ళళ ఆయనకి ప్ంచ స్ంసాకరాలను
ప్రబోధంచాడు.
1937 స్ం. లో కలకతాాక్వ చందిన సేఠ్ మగన్ లాల్ ఆలయానిి పునరుధార్నసాండ్గా ఆలయం
బయట గోడ్దగగర్ భూమిలోవుని ఒక గుహని చూశారు. ఇంక్త తవివచూడ్గా భూమికి 20
అడుగుల లోప్ల ఒక మండ్ప్ంలో నవనీత కృష్టణడి చిని రాగి విగ్రహం, శంఖం, చక్రం, పూజ
సామాను అనీి రాగితో చేయబడ్ువి కనిపించాయి. పెర్నయనంబి రామానుజులవ్యర్నకి దీక్ష
ఇవవటానికి వీటిని వ్యడార్ని ప్రజలనుక్వనాిరు.
150 స్ంవతవరాల క్రితం అప్పుడు ఈస్టట ఇండియా కంపెనీ అధీనంలో వుని ఈ ప్రాంతానికి
(అప్పటోా చంగల్ ప్ట్ జిలాాలో వుండేది) లియనాల్ు పేాస్ట అనే ఆంగేాయుడు కలెకటరుగా వునాిడు.
ఆయన భగవంతుడు స్రావంతరాయమి అని, కేవలం క్రీసా రూప్ంలో చర్ి లో మాత్రమే లేడ్ని
నమేావ్యడు. చాలాక్తలంనుంచి ఆ ఆలయానికి ఎగువవుని వ్యన నీరు నిలువ చయయటానికి ఒక
పెదా చరువు వుండేది. వ్యన నీర్ంతా ఈ చరువులో చేర్న అనేక వందల ఎకరాల సేద్మయనికి
వుప్యోగప్డేది. క్తనీ వ్యన ఎక్వకవ క్వర్నస్త్రనప్పుడు ప్రతి స్ంవతవర్ం ఈ చరువు గట్లట తెగి
వర్దలు వచిి పలాలకి, ప్రజలకి, నషటం జర్నగేది. లియనార్ పేాస్ట ప్రజల శ్రేయసవ గుర్నంచి ప్రతి
స్ంవతవర్ం ఎంతో ధనం వచిించి ఆ చరువుకటటను మర్మాతుా చేయించేవ్యడు. మళీళ
వరాషలతో అది క్కట్లటక్వపోయేది.
1798లో ఆయన అకకడ్ బస్చేశాడు. ఉదయం వ్యయహాయళ్ళకి వళ్ళళనప్పుడు దేవ్యలయానికి వళ్లాని
క్కందరు బ్రాహాణులను కలుసక్వనాిడు. వ్యర్నతో మాటలోా వ్యరు అమావ్యర్నకి ఒక ఆలయం,
సావమి ఆలయ ప్రాంగణంలో నిర్నాంచాలనుక్వనాిరు క్తనీ ద్రవయలోప్ంవలా
చయయలేకపోయినట్లా తెలుసక్వనాిరు. ఆయన వ్యళ్ళతో ప్రతి ఏడూ తెగుతుని చరువుకటటని
ర్క్షించి మిమాలిి ఆదుకోని దేవుడికోస్ం డ్బుు ఖరుిపెటేటబదులు, ఆ డ్బుు చరువుకటట
మర్మాతుాక్వప్యోగించవచుిగా అని అనాిడు. వ్యరు తమ దేవుడిమీద అచంచల
విశావస్ంతో, నిర్ాల మనసతో ప్రార్నాసేా తమ కోరక న్ర్వేరుతుందనాిరు. అప్పుడు పేాస్ట నేను మీ
భగవంతుని ప్రార్నాసానాిను. నేను చరువుకటట పునర్నార్నాసానాి. ఈ ఏడాది వరాషలకి ఆ కటట
తెగక్వండావుంటే మీ అమావ్యర్నకి నేను గుడి నిర్నాసాాననాిడు.
26

ప్రతి స్ంవతవర్ంకనాి ఆ స్ంవతవర్ం ఇంక్త ఎక్వకవగా వరాషలు వచాియి. ఏ క్షణమైనా కటట


తెగవచిని తెలుసక్వని పేాస్ట మధురాంతకంవచిి అకకడే విడిదిచేశాడు. రండు రోజులు
విప్ర్తతమైన క్వంభవృషిటతో ఎవరూ బయటకిరాలేదు. మూడోరోజు రాత్రి వర్షం తగుగముఖం
ప్టటటంతో తోటి ఉదోయగసాలతో చరువుకటటని తనిఖీ చయయటానికి వళ్ళళడు పేాస్ట. చరువుకటట
తెగి, వర్దలతో భీభతవంగా వుని దృశయం చూసాాననుక్వని వళ్ళళన పేాస్ట అకకడ్ ఒక అదుుత దృశయం
చూశాడు.
అకకడ్ ఆయనకి ధనురాారులైన రామ లక్ష్మణుల దర్శనం లభించింది. కోదండ్రాముడు తన
బాణలతో చరువుకి ప్డ్ు గండిని పూడుసూా కనిపించాడు. ఆ మహాదుుత దృశయం చూస్త్రన పేాస్ట
మోక్తళ్ళమీద క్లలబడి ప్రార్ానలు చేశాడు. ఆయన ఆనుచరులు, అకసాాతుాగా ఆయన ఆరోగయం
బాగుండ్క అలా క్లలబడాుర్ని తలచి స్హాయం చయయటానికి వళ్ళళరు. ఆయన రామ
లక్ష్మణులను చూస్త్రన ఆనందంతో ఆ దృశయం వ్యళ్ళకీ చూపించబోయాడు. క్తనీ ఆ ఆదృషటం వ్యర్నకి
కలుగలేదు. రామ లక్ష్మణుల దర్శనం అయిన పేాస్ట అదృషటవంతుడు. పేాస్ట తన వ్యగాానం ప్రక్తర్ం
స్వ ప్ర్యవేక్షణలో అమావ్యర్నకి ఆలయం నిర్నాంచాడు. దీనికి గురుాగా ఆ వూర్న ప్రజల చేత
శిలమీద చకికంచబడ్ు ఈ గాథ తమిళ్, తెలుగు భాషలలో ఇప్పటికీ అకకడ్ దర్శనమిసాంది.
ఈ ప్రస్త్రధా ఆలయంలో శ్రీ రామనవమికి 10 రోజులు ఉతవవ్యలు జరుగుతాయి. జూన్, జూలై
న్లలో బ్రహోాతవవ్యలు జరుగుతాయి. ఆలయానిి చేరుకోవటానికి రైలు, రోడుు మారాగలు
వునాియి. దర్శన స్మయాలు ఉదయం 7-30నుండి 12 గంటల వర్క్వ, సాయంత్రం 4-30
నుండి రాత్రి 8-30 వర్క్వ.

సభాషితమ్

మనశ్శశచం కర్ాశ్శచం క్వలశ్శచం తథైవ చ


శర్తర్శ్శచం వ్యక్ శ్శచం శ్శచం ప్ంచవిధం స్ాృతః|
ప్ంచసేవతేష్ట శ్శచేష్ట హృదిశ్శచం విశిషయతే
హృదయస్య తు శ్శచేన స్వర్గం గచితి మానవః||
తా𝕝𝕝 " శ్శచము అయిదు విధములు.... మానస్త్రకశ్శచం, క్రియాశ్శచం, క్వలశ్శచం,
శార్తర్కశ్శచం, వ్యక్ శ్శచం. పైన పేర్కకని అయిదుశ్శచములలో మానస్త్రకశ్శచం
గొప్పది..... మానస్త్రక శ్శచము వలా, మానవుడు స్వర్గమును పందుచునాిడు ".....

సేకర్ణ: పేర్న గోపాలకృషణ: 73861 97283


27

108 దివయక్షేత్రాల స్మాచార్ం -39


కిడాంబి సదర్శన వేణుగోపాలన్: 90005 88513

105. దాారక్:
క్ృషుం క్మలపత్రాక్షం పుణాశ్రవణ కీరునంl
వాస్తదేవం జగదోానిం నౌమి న్నరాయణం హరిమ్ll
అనిన వసతుల్ల ఉనన నగరం. గుజరాత్ రాషరములో ఉననది. గోమతి నది ఇచుట్నే
సముద్రములో క్ల్లస్తుంది. క్ంస సంహారానంతరం క్ృష్ణుడు తన తాత యయిన ఉగ్రస్తనడిని
చెరనంచి వడిపించి రాజాాభష్టకుుడిని
చేసాుడు. అసిు, ప్రాపిు అనే క్ంస్తడి
రాణుల్ల భ్రు సంహారానంతరం తమ
తండ్రి యయిన జరాసంధుడికి జరిగిన
ఘోరం వననవంచుకుంటారు.
ఉగ్రుడైన జరాసంధుడు “భూమండ్లం
య్యవతుు అయ్యదవ౦ చేసాున” అని
మథుర పైకి 23 అక్షౌహిణుల సైనాంతో
యుదాధనికి బయల్ల దేరుతాడు. క్ృష్ణుడి
సైనాం చిననది. కనీ బలరామ క్ృష్ణుల పరాక్రమం ముందు జరాసంధుడి సైనాం నిల్లవలేక్
పోయినది. జరాసంధుడు ప్రాణాల్ల అర చేతిలో ప్టుికుని తన మగధ దేశానికి వెళ్లీపోతాడు.
మళీె కనిన రోజుల తరువాత సైనాం కూడ్గటుికుని మధుర నగరం పై దండెతిు మళీె బలరామ
క్ృష్ణుల చేతిలో ఓడి పోతాడు.
ఇలా 17 సారుీ క్ృష్ణుడిపై దండెతిు ఓడి పోయ్యడు జరాసంధుడు. అతన పద్దనిమిదోమాటు
యుదాధనికి సిదద పడాడడు. అదే సమయంలో న్నరదుడి ప్రేరణ వలన కలయవనడు మూడు కోట్ీ
మేీచఛ సైనాంతో మథురానగరానిన మర్కక్వైపు ముట్ిడించాడు. ఆ కలంలో కలయవనడికి
ఎదురు నిలిచే వారు లేరు. ఈ పరిసిథతులోీ క్ృష్ణుడు బలరాముడుతో అలోచించి తన వారికి
28

వేరే దురగం నిరిమంచుకోవాలని నిరుయించుకున్ననడు. క్ృష్ణుడి ఆదేశ్ం మేరకు వశ్ాక్రమ పశిుమ


సముద్ర తీరాన దాారకనగరం నిరిమంచాడు. క్ృష్ణుడు తన యోగమాయ ప్రభావంతో తన
వాళ్ెందరిని దాారక్ చేరాుడు. అపపట్టనంచి క్ృషు క్థ దాారక్లో సాగుతుంది.
బ్రహమదేవుని ఆదేశ్ం ననసరించి రైవతుడు తన కూతురు రేవతిని బలరాముడికిచిు వవాహం
జరిపించాడు. క్ృష్ణుడు రుకిమణి, జాంబవతి, సతాభామ, కళ్లంది, మిత్రవంద, న్నగనజితిు, భ్ద్ర,
లక్షణ లన వవాహమాడాడు. నరకస్తర సంహారానంతరం అతన బంధించిన 16,000
క్నాలన క్ృష్ణుడు చేపడ్తాడు. ఇంతమంది భారాల్లన్నన ఆయన బ్రహమచారే. ఆన్నది
బ్రహమచారిణే నమః అని క్ృషుఅష్టితుర శ్తన్నమావళ్లలో ఆయనకు ఒక్ న్నమం.
ఒక్రోజు దేవకీదేవ బలరామక్ృష్ణులతో కలంచేసిన గురుపుత్రుణిు యమలోక్ంనంచి
తెపిపంచారని వన్ననన. క్ంస్తడు సంహరించిన మీ అననలన న్నకు తెచిుప్ట్ిండి. వాళ్ెన
చూసి సంతోష్టసాున అననది. వాళ్తె సమరుడు, ఉదీగధుడు, పరిషాాoగుడు, పతంగుడు,
క్షుధ్రభ్ృతుు, ఘ్రణి. ఈ ఆరుగురు మరీచి ప్రజాపతి సంతానం. వీళ్తె బ్రహమ సరసాతుల ప్రణయం
చూసి పరిహసించి, బ్రహమ శాపానికి గురై అస్తరయోనిలో హిరణాక్శిపుడి కుమాళ్తీగా
పుటాిరు. యోగమాయ వాళ్ెన దేవకీ గరుంలో ప్రవేశ్ ప్ట్టినది. వాళ్తె క్ంస్తడిచేత
సంహరించబడి స్తతల లోక్ంలో బలిచక్రవరిు వదద ఉన్ననరు. బలరామక్ృష్ణుల్ల వెంట్ నే
స్తతల లోకనికి వెళ్లీ బలిచక్రవరిుని అడిగి వాళ్ెన తీసికెళ్లె తలిీకి సమరిపంచారు. దేవకీదేవ తన
పుత్రులన చూసి సంతసించినది. వాళ్తె శాపవముకుులై దేవలోక్ం వెళ్తారు.
శ్ంఖ చక్ర గదా పాణ దాారక నిల య్యచుాతI
గోవందా పుండ్రీకక్షా రక్షమాం శ్రణాగతమ్II
'శ్రణాగతమ్': ద్రౌపదిదేవ కురుసభ్లో అస్హాయసిథతిలో శ్రీక్ృష్ణుడిని పై శ్లీక్ంలో
ప్రారిథంచింది. పరమాతుమడు ఆమెన క్టాక్షించాడు. ఈ శ్లీక్ం మీద చాలా దశాబాదల్ల కంత
వవాదం నడిచింది. ద్రౌపదిదేవ శ్లీక్ం అంతములో 'శ్రణాగతమ్' అని దేవదేవుడిని
ప్రారిథంచింది. ఆమె స్త్రర కవున 'శ్రణాగతమ్' అననది. పురుష్ణలైత్త 'శ్రణాగతామ్' అన్నలి.
పురుష పండిత భ్కుులకు సందేహం వచిుoది. మనం పురుష్ణలం క్దా. 'శ్రణాగతామ్' అన్నలి
క్దా. కనీ ‘శ్రణాగతామ్’ అంటే అసల్ల శ్లీకనిన అవమాన పరిచినటేీ క్దా. ఈ మీమాంస
కనిన దశాబాదల్ల నడిచింది. ఆఖరుకు సరుదకుని 'శ్రణాగతమ్' అనే పదానికి క్టుిబడిన్నరు.
29

వాస్తదేవుడు కురుసభ్లో ద్రౌపదిని కపాడిన్నడు. పాండ్వుల వనవాస,


అజాాతవాసానంతరం వారి తరఫున ధురోాధనడి వదదకు రాయబారిగా వెళ్లెడు. రాయబారం
ఫలించలేదు. ధురోాధనడికే కదు, ధృతరాష్ణరడికి కూడా రాయబారం మీద ఇషిం లేదు.
ధృతరాష్ణరడు శారీరక్ంగానే కక్ మానసిక్ంగా కూడా అంధుడే.

యత్ర యోగేశ్ారః క్ృష్టు యత్ర పారోథ ధనరధరఃl


తత్ర శ్రీ రిాజయో భూతి ధ్రువా నీతి రమతిరమమll
ఎక్కడ్ క్ృష్ణుడు, అరుజనడు ఉంటారో అక్కడ్ వజయం ఉంటుంది అని సంజయుడు
ధృతరాష్ణరడికి చెపాపడు. అయిన్న ధృతరాష్ణరడికి ఎక్కడో యేదో ఆశ్. క్రుుడు తన కడుకిక
వజయం సంపాదించి ప్ట్ిక్ పోతాడా అని. యుధధం అనివారామైనది.
అరుజనడికి రథసారధిగా నిలిచాడు క్ృష్ణుడు. "స్తనయోరుభ్యోరమధ్యా రథం సాథపయ
మే౽చుాత" అన్ననడు అరుజనడు. (చుాతి అనగా న్నశ్నము. శ్రీహరి న్నశ్నము లేనివాడు.
అందుచే అచుాతుడు అయిన్నడు.) రథం స్తనమధాలోకి తీసికెళ్లెన తరువాత తనవారిని చూస్త్ర
నేన యుదధం చేయలేన అని వెనక్డుగు వేశాడు అరుజనడు. క్ృష్ణుడు అరుజనడికి భ్గవదీగత
బోధించి ఆయనన యుదోధనమకుుడిని చేశాడు. మనకు భ్గవద్ గీతన అందించి
గీతాచారుాడైన్నడు. (మన దురదృషిమేమిట్ంటే ఇంతట్ట మహాకవాములో కనిన శ్లీకల్ల
పోగొటుికున్ననము.) చక్కని పుషపమాలవలె, మనోహర కుస్తమసముదాయమువలె
క్రమపదధతిలో స్తందరముగ కూరుబడిన ధరమములయొక్క సముదాయమే గీత అని అన్ననరు
సాామి వవేకనంద.
క్షిప్రం భ్వతి ధరామతామ శ్శ్ాచాఛనిుం నిగచఛతిl
కంత్తయ ప్రతిజానీహి న మే భ్క్ుః ప్రణశ్ాతిll
ననన ఆశ్రయించినవాడు శ్మఘ్రముగ ధరమబుదిధగలవాడౌతాడు. మరియు శాశ్ాతమైన శాంతిని
పందుతాడు. అరుజన్న, న్న భ్కుుడు ఎననట్టకీ చెడ్డు అన్ననడు పరమాతుమడు.
సరాధరామన్ పరితాజా మామేక్ం శ్రణం వ్రజl
అహం తాా సరాపాపేభోా మోక్షయిషాామి మాశుచఃll
30

సమసు ధరమములన వడిచిప్ట్టి ననన మాత్రమే శ్రణువేడుము. సమసు పాపములనండి నినన


వముకుుడిని చేసెదన అని మానవాళ్లకి అభ్యమిచిున్నడు.
అలన్నడు త్రేతాయుగంలో శ్రీరాముడిగా "సక్ృదేవ…" అని, "యదివా రావణసావ" అని,
వభీషణుడే కదు రావణాస్తరుడు శ్రణన్నన అతనికి కూడా అభ్యం ఇసాున అన్ననడు.
యుగధరమం అంటారు. కనీ శ్రీహరి ఆ యుగంలో అయిన్న, ఈ యుగంలో అయిన్న
భ్క్ుపరాయణుడే. శ్రణనన వాడిని ఆదుకునే వాడే.

పాండ్వుల్ల, కరవుల మధా కురుక్షేత్రములో 18 రోజుల్ల యుదధం జరిగినది. కరవుల వైపు 11


అక్షౌహిణుల సైనాం, పాండ్వుల వైపు 7 అక్షౌహిణుల సైనాం యుదధంలో పాల్గగననది.
పాండ్వుల వైపు 8 మంది, కరవులవైపు ముగుగరు మాత్రమే మిగిలారు. మిగిలిన య్యవత్
సైనాం రణరంగములో హతమైపోయి భూభారం తగిగనది.
మదమెకికన య్యదవుల్ల దురాాస్తని ఆట్పట్టించపోయి ఆయన శాపానికి గురియౌతారు.
మహరిి శాపం ముసలం రూపంలో య్యదవులన సరాన్నశ్నం చేసింది. బలరాముడు
మనషాలోక్ం వదిలిప్ట్టి వైకుంఠం వెళ్తాడు. జరుడు అనే కిరాతుడు క్ృష్ణుడి పాదం చూస్త్ర లేడి
అని భ్రమపడి ఆయనపై బాణం వడుసాుడు. నిజం తెల్లస్తకుని బాధపడుతునన కిరాతుడిని
ఓదారిు అతనిని సారగలోకనికి పంపి, తాన పరమపదం వెళ్తాడు క్ృష్ణుడు. క్ృషు నిరాాణం
అనంతరం దాారక్ సముద్రములో ముణిగిపోతుంది.
దాారక్ సపు ముకిు క్షేత్రములలో ఒక్ట్ట. అయోధ్యా మథురా మాయ్య కశ్మ కంచీ అవంతికI
పురీ దాారవతీ చైవ సప్వుత్త మోక్ష దాయికఃII ఈ సపు ముకిు క్షేత్రముల్ల శ్రీమన్ననరాయణుని సపు
అంగములతో జతకూడి ఉననవ.
అయోధా ప్రమాళ్ శిరస్తసన, మథుర క్ంఠమున, మాయ (హరిదాార్) వక్షసథలమున, కశి
న్నసిక్న, క్ంచి నడుము భాగమున, అవంతి (ఉజజయిని) తిరువడిని (పవత్ర పాదముల్ల),
దాారక్ న్నభని సూచిసాుయి. దాారక్ అంటే మోక్షానికి దాారం అని అరథం.
మూలవరుీ క్లాాణ న్నరాయణుడు. ఇచుట్ట వాళ్తె దాారకధీష్ అంటారు. తాయ్యర్ రుకిమణి.
ఇచుట్ రుకిమణికి వేరే ఆలయం ఉననది. త్రివక్రముడు, సనక్ సనందన్నదుల్ల, బలరాముడు,
ప్రదుామునడు, అనిరుదుధడు, దేవకీ దేవ, రాధ, జాంబవతి, సతాభామ, లక్ష్మిలకు ఉపాలయముల్ల
31

ఉననవ. సకంద పురాణం, వష్ణు పురాణం, హరివంశ్ం ప్రకరం దాారక్ బంగారంతో


క్ట్ిబడినది. ప్రియ్యళ్లార్, ఆండాళ్, నమామళ్లార్, తిరుమొష్ట ఆళ్లార్, తిరుమంగై ఆళ్లార్
తమ పాశురములలో సాామిని కీరిుంచారు. క్ృష్ణుడి మనవడు వజ్రన్నభుడు ఈ సనినధి
నిరిమంచాడ్ని ఇతిహాసం. ఈ మందిరం 1473 లో ధాంసం చేయబడినది. తరువాత కలంలో
రుకిమణి ఆరాధించిన క్ృష్ణుడి వగ్రహానిన వలీభాచారుాల్ల వెలికితీసి తిరిగి ప్రతిషిించారు.
శ్ంక్రభ్గవతాపదుల్ల ప్రతిషిించిన న్నల్లగు పీఠములలో దాారక్ ఒక్ట్ట. మిగిలినవ శ్ృంగేరి,
పూరి, జోష్టమఠ్.
106. తిరు సాలిగ్రామం: వాడుక్లో ఉనన పేరు ముకిున్నథ్. ధవళ్గిరి అని కూడా పిల్లవబడే ఈ
పుణాక్షేత్రం నేపాల్ దేశ్ములో ఉననది. ఈ భూమి
మీద ఉనన 106 దివాదేశ్ములలో 105 మన
భారతదేశ్ములో ఉండ్గా ఒక్ట్ట నేపాల్ లో
ఉననది. ఆ కలానికి నేపాల్ భారతదేశ్ంలో
ఉననదేమో. ఇచుట్ట పురోహితుల్ల చెపేప సంక్లపం
గమనిస్తు అలాగే అనిపిస్తుంది.
మూలవరీ తిరున్నమం శ్రీమూరిు. ఈ వగ్రహం
బంగారుతో చేయబడినది. శ్రీవారు ఉతురదిశ్గా
కూరుునన భ్ంగిమలో దరశనం ప్రసాదిసాుడు.
తాయ్యర్ శ్రీదేవ. చినన ఆలయం. ఉతసవమూరుుల్ల
వేరుగా లేరు. తాయ్యరుకు వేరే సనినధి లేదు. ఒకే ఆలయం. ప్రుమాళ్, శ్రీదేవ, భూదేవ.
ఆండాళ్ వగ్రహానిన 2009 లో శ్రీవలిీపుతూురు జీయర్ సాామి ప్రతిషిించారు.
ఈ క్షేత్రానిన ముకిుక్షేత్రం/ముకిున్నథ్ అని కూడా పిల్లసాురు. ముకిుక్షేత్రం అంటే మోక్షానిన
ప్రసాదించే క్షేత్రం. ప్రియ్యళ్లార్, కులశేఖర ఆళ్లార్, తిరుమంగై ఆళ్లార్ సాామిని తమ
పాశురములలో కీరిుంచారు. ప్రియ్యళ్లార్ ప్రుమాళ్ెన సాలిగ్రామ ముడ్యనంబి అని
కీరిుంచిన్నరు.
ఈ క్షేత్రం సముద్రమట్ింనంచి 12,343 అడుగుల ఎతుులో ఉననది. ప్రపంచంలో అతాంత
ఎతుులో ఉనన ఆలయ్యలలో ఒక్టైన ఈ క్షేత్రానిన వష్ణుపురాణంలో వవరించారు. బాగా చలిగా
32

ఉండే ప్రదేశ్ం. దీనిని దాట్ట పైకి మానవజీవనం ఉననటుీలేదు. వశేషం ఏమిట్ంటే ఈ క్షేత్రం
హిందువులకే కక్ బౌదుాలకు కూడా పవత్రమైనది.
108 దివాదేశ్ములకు గురుుగా సనినధి చుటుి 108 కళ్లయిల్ల ఉన్ననయి. ఈ కళ్లయిల్ల ఎదుద
ముఖం పోలి ఉననవ. వీట్టనంచి ఎప్పుడూ నీరు పారుతూ ఉంటుంది. సనినధిముందు రండు
కుండ్ముల్ల ఉననవ. వీట్టని పుణాకుండ్ం, పాపకుండ్ం అంటారు. అంత చలి ఉననపపట్టకీ
భ్కుుల్ల రండు కుండాలలో, 108 కళ్లయిల కింద సాననం చేసాురు.
ఈ క్షేత్రం సాయంవాక్ు క్షేత్రం. శ్రీరంగం, తిరుమల, బదరికశ్రమం, శ్రీమూషుం, వానమామలై,
ముకిున్నథ్, నైమిశారణాం, పుషకర్--ఈ ఎనిమిది సాయంవాక్ు క్షేత్రముల్ల.

తులసిమాత గండ్కి నదిలా ప్రవహిస్తుందని, ఆ నదిలో తాన సాలిగ్రామాల్లగా ఉదువసాునని


సాామి తులసిమాతకు వరమిసాుడు. ఎవరైన్న తమ ఇంటోీ 12 సాలిగ్రామములన ఉంచుకుని,
వాట్టకి పధధతిగా ఆరాధన్న కరాక్రమముల్ల జరిపిస్తు ఆ గృహము 108 దివాదేశ్ములతో
సమానమని, సాలిగ్రామం ఇంట్టలో ఉంచుకుని పదధతిగా ఆరాధన చేస్తు ఆ ఇంట్ అషిలక్షుమల్ల
నివశించి ఉంటార్ని ప్దదల్ల చెపుతారు. సాామి బ్రహమకు, రుద్రుడికి, గండ్కినదికి
ప్రతాక్షమైన్నడు.
ట్టబెట్ లో ఉండే బౌదుాలకు ఇది ముఖామైన క్షేత్రం. వీళ్తె ముకిున్నథ్ లోని శ్రీమూరిుని వీళ్ె
దైవమైన అవలోకిత్తశ్ారుడి ప్రతిరూపంగా భావసాురు. అదీకక్ బౌదుాలలో ముఖ్యాడైన
పదమసంభ్వుడు ట్టబెట్ కు వెళ్తతూ దారిలో ముకిున్నథ్ లో తపస్తస చేశాడు.
కందరు ఈ క్షేత్రానిన 51 శ్కిు పీఠములలో ఒక్ శ్కిుపీఠముగా భావంచి కల్లసాురు.
ఒక్ శ్లచనీయమైన వషయం ఏమిట్ంటే మేము ఈ సనినధికి వెళ్లెనపుడు గరుగృహంలో ఒక్
అమామయి ఉననది. 15 ఏళ్ె వయస్త ఉండొచుు. కురాు పైజమా వేస్తకుని బూటుీ ధరించి ఉంది.
భ్కుుల్ల ఇచిున డ్బుుల్ల తీస్తకుని వాళ్ెకు అక్షతల్ల ఇసూు ఉననది. (ఈ అక్షతల్ల బియాం,
కుంకుమ క్లిపి చేస్త్రనవ. మనలాగ బియాం, పస్తపుతో క్లిపి చేయలేదు.) ఇచుట్ తీరథం,
శ్రీశ్ఠారి లేవు. నేపాల్ లోని మరి కనిన ఆలయ్యలలో కూడా గరుగృహంలో స్త్రరల్ల ఉన్ననరు.
పశుపతిన్నథ్ ఆలయంలో అలా లేదు.
33

స్తందరకండ్ - దివతీయ, తృతీయ స్ర్గలు


రచన: పీసపాట్ట గిరిజామనోహర శాసిర: 94403 56770
అతులిత బలధ్యమం సారుశైలాభ్ దేహం । దనజ వనక్ృశానం ఙ్ఞానిన్నమగ్రగణామ్ ॥
సక్లగుణనిదానం వానరాణామధీశ్ం । రఘుపతి ప్రియభ్క్ుం వాతజాతా నమామి ॥
అరధం: అసమానమైన శ్కిువంతుడు, బంగారు వరుం క్లిగిన కండ్ంత శ్రీరం,
భూతప్రేతపిశాచాలకు ఆవేశ్ంతో ఉనన అగినపరాతం, ఙ్ఞాననలో అగ్రగణుాడు,అనిన మంచి
లక్షణాల్ల క్లిగి ఉండి, వానర మూక్కు అధిపతి అయి శ్రీ రామచంద్రమూరిుకి నమిమన బంటు
అయిన వాయుపుత్రుడైన హనమంతునికి
నమసాకరాల్ల.-
మహా బలపరాక్రమముల్ల గల
హనమంతుడు, దాట్ శ్క్ాము గాని ఆ
సముద్రమున దాట్టయు, కంచమైనన
నిటూిరులేదు. ఆయ్యసపడ్లేదు. హనమ
పరాతముపై దిగునపుడు చెటుీ పూలవాన
కురిపించెన. ఆ పషపములతో నిండిన
హనమ పుషపమయవగ్రహుడై భాసించెన.
అచుట్ పచుట్ట చెటుీతో రమణయముగా వునన
వనము, మంచి స్తవాస్న్నభ్రితమైన
పుషపములతోన, పక్షుల కిలకిలారావములతోన, తుమెమదల ఝంకరములతోన
అహాాదక్రముగా వుననది.
వానర్ శ్రేష్ణఠడైన హనమంతుడు అచుట్ ప్రశ్సువృక్షములతో నిండిన వనములన, చెట్ీతో
నిండిన కండ్లన, పుషపవన్నలన దాట్ట ముందుకు పోయెన.
ప్రక్ృతి అంతయు మనోహరముగా చైతనావంతముగా నననది. హనమంతుడు
ఒకేఒక్కగంతువేసి లంబగిరి శిఖర్మున్నకిక కూరుుండి, అచుట్ట అడ్వులన, పూదోట్లన
చూచుచు త్రికూట్ జలశిఖరమున ఉనన స్తందరమగు లంక పట్ిణమున తిలకించెన.
34

అంతటా దేవదారువుల్ల, క్రిుకరాల్ల, ఖరూజరాల్ల, క్రవీర, కుంకుమ, దేవకంచన్నల్ల, అరట్ట,


నిమమ, కండ్మలిీ, మొగలి, స్తగంధముగల పిరిపలి, మంకెన, గనేనరు చెటుీ పూలబరువుకు
వంగినవ, మొగగల్ల తొడిగినవ ఉన్ననయి. గాలికి క్దలాడుతు పక్షులతో నిండి వుననవ.
కలనలో హంసల్ల, కరండ్వ పక్షులతో వాాపించి వుననవ. ప్దద బావులు తామర,
క్ల్లవలతో నిండివుననవ. హనమ పండ్ీతోన, పుషపములతోన శ్లభల్లీచునన
స్తందరోదాానములన, వవధ సరోవరములన చూసెన.
రావణుడు పాలించే లంక్ ఎదురుగా క్నబడినది. లంకనగరము చుటుిన గల అగడ్ుల్ల
తామరల్ల, క్ల్లవలతో వలసిల్లీచుననవ. స్త్రతన అపహరించుకుని వచిున రావణుడు ప్దద ప్దద
ఆయుధములన ధరించిన కమరూపధ్యరులైన రాక్షస్తలన ఆ లంక్కు నల్లదికుకల కవలి
వుంచెన.
ఆ నగరమంతా సారుమయముగా ఉననది. ప్రాకరముల్ల కూడ్ బంగారుపూతతో స్తందరముగ
నననవ. ఆ లంకనగరములో వీధుల్ల చాలా వశాలముగా ఉననవ. లంక్లోని భ్వనముల్ల
వైడూరాము మొదలగు మణులతో చిత్రితములై, ముతాాల ముగుగలతో అలంక్రింపబడివుననవ
మరియు మిననంట్టన గృహముల్ల శ్రతాకలపు మేఘములన తలపించుచుననవ. వందలకలది
కోట్బురుజుల్ల, కోట్బురుజులపై పతాకలతోన, బంగారులతా తోరణాలతోన
ప్రకశించుచుననవ. దాార ప్రవేశ్ముల్ల తీగలవంట్ట రేఖలతో చింత్రించబడి అమరావతి వలె
సారగమున తలపించుచుననవ.
వశ్ాక్రమచేనిరిమతమై రావణునిచే పాలించబడుచునన ఆ పట్ిణము త్రికూట్గిరి శిఖరంమీద
ఉండుట్చే ఆకశ్ముపై త్తల్లచుననటుీగా నననది.
లంబగిరి పరాతంపై కూరుునన హనమ చుటూి పరికించి చూస్తున్ననరు. ఆ నగర ప్రాకర రక్షణ
వధ్యన్ననిన చూసూు హనమ దురేుదామయిన ఈ లంక్లో అడుగుప్ట్ిడ్ం అసాధాం, దీనిని
సాాధీనం చేస్తకోవడ్ం మరీ క్షిం. భ్యంక్రులైన అనేక్ మంది రాక్షస్తలచే క్టుిదిట్ిముగా
రక్షింపబడుచుండుట్ గమనించి, దాని చుటూి సముద్రమున పరికించి ఈ వధంగా
తలపోసెన. ఈ నగరంలో సామానా డెవడూ అడుగు ప్ట్ిలేడు. వానరుల్ల ఇచట్కు వచిునన
వారి రాక్ నిషఫలమే అగున. అంగద, స్తషేణ, కుముద, మైంద, దిావదులూ వీరితోపాటు
కేతుమాల భ్లూీక్పతి, కుశ్పరా వానరయూధపతి, మా ప్రభువు స్తగ్రీవుడు తపప మరవరూ
35

యిటు చూడ్లేరు, అనకంటూ కంతస్తపు తిరిగి, ఇంతకూ స్త్రత ఇంతకలం జీవంచివుననదో


లేదో చూడాలి పిమమట్ అనంతర క్రువాం ఆలోచించాలి అని అనకన్నన.
నగరం నల్లమూలలా ఆయుధ ధ్యరుల్ల మహాబలవంతుల్ల, క్రూరుల్ల అయిన రాక్షస యోధుల్ల
పహరా కస్తున్ననరు. క్నక్ నేన ఈ రూపముతోనే లంక్లో తిరగుట్ మంచిదికదు. ఈ
రాక్షస్తల్ల మహాబలపరాక్రమ సంపననల్ల, స్త్రతాదేవని వెదుకునవుడు నేన వీరిని వంచించక్
తపపదు. దేశ్కల పరిజాానం లేని దూత వలన సరామూ వన్నశ్నము క్ల్లగున. కవున బహు
జాగరూక్తతో వావహరించవలెన. అతి చినన రూపముతో లంక్న అంతా వెదుకుట్యూ
క్షిము, కవున అతి ప్దదదిగాని, క్నపడ్నంత చిననదిగాని కక్ మధారూపమున దాలిు రాత్రి
వేళ్లో లంక్లో ప్రవేశించి స్త్రతానేాషణ చేయుట్యే యుక్ుము.
దేవదానవులకెవారికి అభేదయమైన (క్టుిదిట్ిమైన) నిరామణాల్లగల ఆ లంకపట్ిణము చూచి
స్త్రతామాతన ఏ వధంగా వెతక్వలెన్న అని మాట్టమాట్టక్ ఆలోచన చేయుచుండెన. చినన
రూపమున దాలిు స్త్రతానేాషణ కరాము సఫల్లక్ృతము చేయవలెనని నిశ్ుయించుకన్నన.
హనమ స్త్రతాదేవని ఎప్పుడు దరిశంతున్న అని ఉవాళ్ళెరుచు, ఊహింప నలవకని
అదుుతరూపము గల ఆ నగరమున చూచి దుఃఖితుడు, ఆనందించినవాడున అయెాన.
ఆ సమయంలో రామలక్ష్మణుల పరాక్రమం సమృతికి వచిు హనమంతునకు ఆనందం క్లిగింది.
స్తందరకండ్ తృతీయ సరగ
కోట్కు ఉతురదిశ్వైపుగా నడుస్తున్ననడు. గోడ్లోీ బీట్ల్ల ఉన్ననయేమోనని వజ్ర పరీక్ష చేసూు
వెళ్తున్ననడు. ఎక్కడ్ చూసిన్న ఐశ్ారాం, వైభ్వం అంతా లక్ష్మీ క్ళ్, ఈ రాక్షస్తని పట్ిణానికి
ఇంతట్ట లక్ష్మిని ఆ భ్గవంతుడు ఎలా కూరాుడా అనకున్ననడు. కోట్ చుటూి అగడ్ు లోతుగా
ఉంది. క్రిందనండి చూస్తు - ఆకశ్ంలోకి చూడ్వలసినటుీగా కోట్ బురుజుల్లన్ననయి. కోట్
బురుజుల మీంచి బాణాల్ల సంధించుట్కు ఖ్యళీల్ల ఏట్వాల్ల తూముల్లతో పక్డ్ుందీగా వుంది.
ఎలాంట్ట వీరులైన్న ఇక్కడ్కు రావడ్మే క్షిం, వచిున్న చెయాగలిగేది కూడా లేదు.
అతుాతుమము, అతాంత స్తందరము మంగళ్ప్రదము, అభేదాము ఐన రావణుని యొక్క, ఆ
లంకపురిని మహాపరాక్రమశాలియైన హనమ పరికించి చూచెన. హనమంతుడు
శ్రీరాముని పరాక్రమమున, లక్ష్మణుని శౌరామున బాగుగా గురుుతెచుుకని మికికలి
సంతసించెన.
36

ప్రస్తుతం ఇక్కడ్కు వచిుంది స్త్రతమమ తలిీని చూచుట్కు. ముందు ఆ పని అయిన తరువాత ఇంకో
ఆలోచన చేయ్యలి. జటాయువు అనన సంపాతి తాన లంక్లో స్త్రతన చూస్తున్నననని చెప్పన.
అయిత్త ఎక్కడ్ వుననటుీ?
తాన కేవలం నీతిమంతుడైన రాయబారిగా ప్రవరిుంచాలి. రాయబారి ఆయ్య కలాలకు
తగగటుిగా ప్రసననంగా నడుచుకోవాలి.
ఇప్పుడు లంకనగరంలోకి ఎలా ప్రవేశించాలి. కపాలాగ ఉనన రాక్షస్తలన మోసగించి ఏ
రూపంలో ప్రవేశించాలి. నేన ఈ రూపంలో వెళ్లత్త రాక్షస్తల్ల పటుికుంటారు. రాక్షస్తలన ఏదో
వధంగా వంచించి స్త్రతన వెదకలని ఆలోచిస్తున్ననడు. కని హనమంతుని ఆలోచనల్ల ఒక్
కలికికరావడ్ం లేదు. ఎక్కడ్ పరపాటు జరిగిన్న మొతుం కరాము చెడి పోతుంది.
ఈ రాక్షస్తలకు తెలియకుండా ఎచట్న ఉండుట్ సాధాముకదు, వారు తెల్లసికనగలరు.
తాన బాగా చినన శ్రీరంతో రాత్రిపూట్నే ఈ నగరమంతా తిరగాలని నిశ్ుయించుకన్నన.
హనమ పిలిీపిలీ అంత అయ్యడు.
ఇంతలో లంకనగరములో ఉనన గృహములలో దీపాల్ల వెలిగాయి. భ్వన్నలలోని దీపాల్ల
కిటికీల గుండా కంతులిన వరజిముమతూ చీక్టోీ లంకనగరము దేదీపామానంగా ప్రకశిసూు
ఉంది. వీధివీధికి మండ్పాల్ల రచుబండ్ల్ల, ఇంట్టంట్టకి బంగారు తల్లపుల్ల రంగు రంగు
పటీిలతో నిట్ి గోడ్లతో చంద్రుని వెన్ిలోీ లంకపట్ిణం చక్కగా క్నబడింది.
మికికలి బలవంతుడు, వానరశ్రేష్ణిడునగు హనమంతుడు ఎంత చినన రూపంలో ఉన్నన ఆ
లంకనగరమున అడుగిడు చుండ్గా, ఆ లంకనగరమునకు అధిషాఠన దేవత అయిన లంకిణి
దృష్టిని తపిపంచుకోలేక్ పోయ్యడు.
మహాబలశాలియు, వానరశ్రేష్ణఠడు ఐన మారుతి లంక్లో ప్రవేశించుచుండ్గా లంకధిదేవత
లంకిణి క్పివరుని చూచి, భ్యంక్రమైన ముఖముతో చూపులతో అచుట్నే అడ్డముగా నిలచి
బిగగరగా అరచుచు ఓరీ! నీవెవాడ్వు? నీ రూపమున చూచిన నీవు వన్నలోీ వుండువాడ్వు.
నీవు ఇక్కడ్కు ఎలా వచిుతివ. నీ ప్రాణముల్ల తీసెదన. వాసువము తెల్లపుము. ఈ పురమునకు
ఎలీప్పుడు రావణభ్టుల్ల కవలి వుందురు. ఓరి కోతీ! దీని లోపలకు ప్రవేశించడ్ము నీకు
సాధాము కదు” అని ప్లికెను. అంత హనమంతుడు నీవు ననన అడిగితివ క్నక్ వాసువము
37

తెలియజేయవలెన. అది అటుీయుండ్నిముమ, వక్ృతమైన ఆకరముతో, వకరమైన


క్ననల్లగల నీవు ఎవతెవు? నీవు ఏల అడుడపడి బెదిరించుచున్ననవు” అని అడిగెన.
హనమంతుని మాట్లకు ఆ లంకిణి పండుీ పట్పట్గొఱుకుచూ ”ఓరి! కోతీ! బలశాలియైన
రాక్షసరాజు అగు రావణుని ఆజాానసారము ఈ నగరమున రక్షించుచున్ననన. ననన గెలవ
ఎవరి శ్క్ాముకదు. నీకు న్నచేతిలో చావుతపపదు. ననన ధిక్కరించి ఈ పురములోపలికి
ప్రవేశించుట నీకు సాధాము కదు. ఓ వానరా! సాక్షాతుు నేన లంకధిదేవతన, నేన ఈ
పురమున అనిన వధముల్లగా రక్షించుచుందున. ఇది న్న వృతాుంతము” అని తెలిప్న.
మహాబలసంపుననడు ఐన ఆ హనమంతుడు “ఎతెవున మేడ్లతోన, ప్రాకరాలతోడ్న,
తోరణాలతోన మనోహరంగా వునన లంకనగరమున చూడ్వలెనని న్నకు మికికలి
కుతూహలముగానననది. లంక్లోని తోట్లన, ఉదాానవనములన, అడ్వులన,
భ్వనములన చూచుట్కై ఇక్కడ్కు వచిుతిని.” అని అన్ననడు.
“ఓ వానరాధమా! నేన రావణుని పోషణలో ఉన్ననన. నేన అతని అండ్దండ్లతో ఉన్ననన.
ననన జయింపక్నే నీవు ఈ నగరమున ప్రవేశించజాలవు” అని అన్నన. పిమమట్ క్పివరుడు ఆ
రాక్షసితో “ఓ లంక! నేన ఈ నగరమున చూచిన వెంట్నే తిరిగి వెళ్లెపోవుదున” అని
న్నమమది సారముతో పలికెన. వెంట్నే ఆ లంకదేవత ఒక్ భ్యంక్రమైన అట్ిహాసము చేసి తన
అఱచేతితో వేగముగా బలముకలది కటెిన.
అపపట్ట వరకు ఆడుది అన కరణమున ఎకుకవ కోపము జూపని మహావీరుడ్గు
వాయుస్తతునకు పట్ిరాని కోపము వచిు తన ఎడ్మచేతివ్రేళ్ెన ముడిచి, పిడికిట్ లంకదేవని
ఒక్ గ్రుదుద గ్రుద్దన. అంతమాత్రానికే ఆ లంకదేవ దిమెమరపోయి రండు చేతులతో తన ముఖ్యనిన
అదుముకుంటూ వక్ృతమైన ముఖముతో వెంట్నే క్రిందపడెన. లంకదేవ క్రిందపడుట్చూచి,
ఆడ్దానితో సాట్టగా క్యాము చేయరాదని తలచి, ఏమియు చేయక్ జాలినంద్న.
అంత లంకదేవ గతం గురుుకు వచిు, మికికలి డ్గుగతిుక్తో “వానరశ్రేషాఠ! ననన
అనగ్రహింపుము. ననన కపాడుము. వీరుడా! నీవు ననన గెలిచితివ. ఇంక్ రాక్షస జాతికి
చివరి రోజుల్ల వచిునటేీ. బ్రహమదేవుడు మునపు న్నకీ సంగతి చెపాపడు. ఎప్పుడైత్త నీబలానిన
శ్కిునీ (ప్రాణానిన) ఒక్ కోతి హరించగలదో అప్పుడు నీకు శాపవముకిు క్ల్లగు ననియు, ఈ
రాక్షస జాతికి వన్నశ్ం చేకూరునని చెప్పన. ఓ వీరుడా! క్పీశ్ారా! నీ దరశనమగుట్ వలన ఆ
38

సమయము ఆసననమైనటేీ. బ్రహమ పలికిన మాట్ సతామై తీరున. దానికి తిరుగుండ్దు.


స్త్రతనిమితుముగా రాక్షస్తలందఱకి వన్నశ్కలము దాపరించినది. ఓ క్పిశ్రేషాఠ! ఈ
లంకనగరము ప్రవేశించి నీ కరాము నిరాట్ంక్ముగా హాయిగా వెళ్లె నిరాహించుము.
లంకపురము ప్రవేశించి అంతటా తిర్నగి స్త్రతన వెదుకుము.” అని చెపిప హనమంతునికి
మారగము వడిచెన. జై శ్రీరామ్
స్తందరకండ్ తృతీయ సరగ సమాపుం

ఆవృతం జాానమేతేన జాానినో నితయవైర్నణ I


క్తమ రూపేణ కంతేయ దుష్పపరేణ నలేన చ I
అర్ాము: క్తమము అగిి వంటిది, అది ఎనిటికీ చలాార్దు, అది జాానులక్వ నితయ శత్రువు. అది
మనుష్టయని జాానమును కపిపవేయుచుండును.
వివర్ణ : క్తమము గుర్నంచి మర్నంత లోతుగా ఈ శ్లాకమున విశేాషింప్ బడినది. ప్రాప్ంచిక
భోగముల స్ంయోగ వియోగముల వలన కలిగిన కోర్నకలక్వ క్తమము అని అర్థము.
సాధక్వలక్వ క్తమము యొకక బలమెటిటదో వివర్నంచిన యెడ్ల, వ్యరు ద్మనిని
స్మూలముగా నివ్యర్నంచు ప్రయతిము చేయగలరు. జీవునక్వ లేక సాధక్వనక్వ క్తమము
నితయ శత్రువు. మనుష్టల మధయ శత్రుతవము కలక్తలముండ్దు, ఈ రోజు శత్రువు రేపు
మిత్రుడు క్తవచుిను. క్తనీ క్తమము వేరు అది మనిషి జీవనుాక్వాడ్గువర్క్వ
వంటాడుతూనేవుంట్లంది. అది అంతః శత్రువు. ఎంతటి ఆధ్యయతిాక చింతన కలవ్యనినైనా
అది ప్డ్వేయగలదు. క్తమము వైక్వంఠపాళ్ళ లో పెదా పాము వంటిది. ఏమాత్రము అజాగ్రతా
గానునాి అది జీవులను అధఃపాతాళ్మునక్వ దిగజార్నివేయును.
క్తమమును తృపిా ప్ర్చు సాధనము లేదు. నదీ జలములు ఎనిి వచిి చేర్ననా స్ముద్రము
చాలు అనదు. ఎనిి స్మిధలు వేస్త్రన హోమమందలి అగిి చాలు అని చప్పదు. ఈ
క్తర్ణములు చేత క్తమమును నిశేశషముగా తొలగించి వేయవలెనని భగవ్యనుడు
చప్పుచునాిడు.
భగవదీగత:కర్ా యోగము-39 : సేకర్ణ: గర్నమెళ్ళ స్తయనారాయణ మూర్నా
39

కృష్ణంగార్క చతుర్ాశీ వ్రతం


బ్రహాశ్రీ చక్ర భాస్కర్ రావు, హిమబిందు:
అక్షర్కోటి గాయత్రీ పీఠం రాజమండ్రి,: 9849461871:

కృష్ణంగార్క చతుర్ాశీ వ్రతం చేయు విధ్యనం 1 ఈవ్రతం ఎప్పుడు చేయాలి?.--- ఏ


మాస్మందైన కృషణ ప్క్షములో చతుర్ాశి మంగళ్వ్యర్ం కలిస్త్ర
వచిినపుడు కృష్ణంగార్క చతుర్ాశి అంటారు. 2 .ఈవ్రతం
ఎందుక్వ చయాయలి? విప్ర్తతమైన ఋణబాధలు ఏళ్ళతర్బడి
వ్యయపార్ంలో వరుస్ నష్టలతో బాధప్డుతునిపుడు. నాయయబదాంగా
మనక్వ రావలస్త్రన ఆసాలు అనాయక్రంతమై నాయయసాానములోను
బయట గొడ్వలు ప్డుతునిప్పుడు. 3. తర్చు వివిధ ర్క్తల అనారోగయములతో బాధ
ప్డుతునివ్యరు, తర్చూ యాకివడంట్వ అవుతూ విప్ర్తతంగా ఖరుి లు అయిపోతుని వ్యరు.
వ్రణములు (క్వరుపులు దెబులు)తగగక బాధప్డేవ్యరు.4. స్ర్పదోషము వలన స్ంతానము
లేటవుతుని మర్నయు వివ్యహము ఆలస్యమగుచుని వ్యరు, ఉదోయగములో అభివృథ్థథ
(promotion) కోరుక్కను వ్యరు 5.స్త్రథరాసాలు అమాకం గాక వివిధ ర్క్తల ఇబుందులు
ప్డుతునివ్యరు.6. భారాయభర్ాల మధయ స్ఖయత లోపించి ఇబుందులు ఎదుర్కకనుచునివ్యరు ఈ
వ్రతము చేసక్కనుట మంచిది. ఈ తిథ్థ ఎప్పుడు వసాంది . ఈ తిథ్థ స్ంవతవర్ంలో ఒకటి
రండు సారుా మాత్రమే వచేి అవక్తశం ఉంట్లంది. ఒకోక స్ంవతవర్ం అది క్లడా రాకపోవచుి.
అది మన అదృష్ినిి బటిట ఉంట్లంది. ఈ వ్రతం ఎనిిసారుా చయయవలస్త్ర ఉంట్లంది? సాధక్వని
యొకక గ్రహస్త్రథతిని బటిట ఒకోసార్న మొదటిసార్నకే మంచి ఫలితం ఉంట్లంది. వ్యర్న వ్యర్న
స్మస్యలు తీరేవర్క్ల ఈ తిథ్థ ని క్కతా ప్ంచాంగము వచిినప్పుడే ఏ యే న్లలలో ఉందో
ముందే నోట్ చేస్త్రపెట్లటక్కని ఏ ఆటంకములు రాక్లడ్దని అంగార్క్వని అధష్ినదైవమైన శ్రీ
సబ్రహాణ్యయశవరునక్వ నమస్కర్నంచుక్కని సాధక్వడు ఓపికతో ఈవ్రతం
చేసక్కనుచుండ్వలెను. ఒకటి మాత్రము నిశియముగా చప్పవచుిను వ్రతం ఆచర్నంచిన ప్రతి
సార్త మనక్వ మారుప కనప్డుచుండును. ఈ వ్రతం ఎకకడ్ చేసక్కనవలెను? అనిి
40

సకర్యములు ఉంటె ఇంటి వదా క్లడా ఈ వ్రతము చేసక్కన వచుిను. ముఖయముగా


అంగార్కేశవరుని జనాస్థలమైన ఉజజయిని లో అంగార్కేశవర్ ఆలయంలో జర్నపించుకోవలెను.
అట్లా క్వదర్ని ప్క్షమున నర్ాద్మనదినుండి స్వయంగా లభించిన ఎడ్మక్తలి పాదముద్ర
అంగార్ములతో ఎర్రని వర్ణముతో స్వయంభువుగా అంగార్కేశవర్ రూప్ంతో భాస్త్రలుాతుని
వేదోకాంగా ప్రతిషిింప్బడిన అంగార్కేశవర్ మర్నయు వ్యర్న అధష్ిన దైవం
సబ్రహాణ్యయశవరునితో స్హా క్కలువైఉని రాజమండ్రి అక్షర్కోటి గాయత్రీ పీఠంలో
నిర్వహించుకోగలగటం అతయంత విశేష ఫలప్రదము.
స్కంద ఉవ్యచ--- ఋణగ్రస్ా నరాణంతు ఋణముకిాం కథం భవేత్ . బ్రహోావ్యచ--- వక్షేయహం
స్ర్వలోక్తనాం హితార్థం హితక్తమదమ్ . ఓం అస్యశ్రీ అంగార్క స్ాత్ర మహామంత్రస్య,
గౌతమఋషిః, అనుష్టిప్ ఛందః, అంగార్కో దేవతా, మమ ఋణవిమోచనారేథ జపే వినియోగః.
ధ్యయనం-- ర్కామాలాయంబర్ధర్,శూలశకిా, గద్మధర్ఃచతురుుజ్య మేషగతోవర్దశి ధరాసతః .
మంగళో భూమి పుత్రశి ఋణహరాా ధనకృపాకర్ః. ధరాతాజః క్వజ్య భౌమో భూమిజ్య భూమి
నందనః . అంగార్కో యమశ్లివ స్ర్వ రోగాప్క్తర్కః. స్రష్ి కరాాచహరాాచ స్ర్వదేవైశి పూజితః
. యేతాని క్వజ నామాని నితయం యః ప్రయతే ప్ఠేత్ .ఋణం నజాయతే తస్య ధనఃప్రాపోితయ
స్ంశయః . అంగార్క మహీపుత్ర భగవన్ భకావతవల నమోసాతే మమాశేష ఋణమాస
విమోచయ . ర్కాగంధైశి పుష్లపశి ధూప్దీపైఃగుడోదనైః .మంగళ్ం పూజయితావతు.
మంగళ్ళహని స్ర్వద్మ . ఏకవిశంతి నామాని ప్ఠితాయతు తదంతికే ఋణరేఖా ప్రకర్ావ్యయ
అంగారేణ తదగ్రతః .తాశి ప్రమార్జయేత్ ప్శాిద్మవమపాదేన స్ంస్పృశన్ .
మూలమంత్రం --- అంగార్క మహీపుత్ర భగవ్యన్ భకావతవల .నమోసాతే మమాశేష
ఋణమాస విమోచయ. ఏవంకృతేనస్ందేహోఋణంహితాయ ధనం లభేత్. మహతీ శ్రియ
మాపోితి హయప్రో ధనదో యువ్య. అర్ాయం --- అంగార్క మహీపుత్ర భగవన్ భకావతవల .
నమోసాతే మమాశేష ఋణమాస విమోచయ . భూమిపుత్ర మహాతేజసేవదోధువ పినాకినః .
ఋణర్థసాాా ప్రస్నోిస్త్రా గృహాణర్ాయం నమోసాతే . ఈ విధముగా స్ాత్రము చేస్త్ర మూడు సారుా
ప్ళ్ళళములో నీరు వదిలిపెటటవలెను.
41

జానశ్రుతి రైక్వవల గాథ


(ఛందోగోయప్నిషతుా)
జయం వంకటాచలప్తి:8106833554
సామవేద్మనికి స్ంబంధంచిన తలప్క్తర్ బ్రాహాణం లోని ఛందోగోయప్నిషతుాలో ఆచర్ణ
యోగయమైన ఉపాస్నక్వ ప్రాధ్యనయత యివవబడింది. దేవతా స్వరూపానిి గాని, ద్మనికి
స్మానమైన ద్మనిి గాని లక్షయంగా పెట్లటక్కని, ఆ గమయం చేర్టం కోస్ం ఏక్తగ్రతతో నిర్ంతర్
సాధన చయయటమే ‘ఉపాస్న’. ఓంక్తరోపాస్న, అనోిపాస్న, ప్రాణోపాస్న ఇలా ఉపాస్న
అనేక ర్క్తలు. ఉపాస్య దేవతతో తాద్మతాయం చందిన ఉపాస్క్వడికి ఆ దేవతక్వండే శక్వాలనీి
వసాాయి. అజాానానిి నిరూాలన చయయడానికి ఉపాస్న స్హకర్నసాంది. అందుకే ఛందోగయంలో
ఉపాస్నక్వ ఎక్వకవ ప్రాధ్యనయత యివవబడింది. అలా అని ఈ ఉప్నిషతాంతా ఉపాస్ననే క్తదు,
ప్ర్బ్రహాను లక్షయంగా తీసక్కని స్గుణోపాస్న నుండి నిరుగణోపాస్నక్వ తీసక్వపోబడింది.
మిగిలిన ఉప్నిషతుాలలా క్తక్వండా ఇది చాలా పెదా ఉప్నిషతుా. ఇందులో మొతాం 8
అధ్యయయాలు ఉనాియి. వీటిలో అనేక ర్క్తల ఉపాస్నలూ, కథలూ క్లడా ఉనాియి.
కేవలం ద్మనధరాాలు చేస్త్రనంత మాత్రం చేత మోక్షం రాదు. ద్మనధరాాలు చేయటము, స్త్రాలు
మొదలైనవి కటిటంచటము వలా ఆతాజాానము స్మక్లర్దు. కీర్నా ప్రతిషిల మీద కోర్నక గల వ్యడికి
ఆతాజాానము లభించదు. నిగర్నవ, నిర్ాల మనసకనక్వ మాత్రమే అది లభిసాంది. దీనికి
నిదర్శనంగా ఈ కథ తెలుపుతుంది ఈ ఉప్నిషతుా.
పూర్వక్తలంలో జానశ్రుతి అనే మహారాజు మహావృషసామ్రాజాయనిి పాలిసూా ఉండేవ్యడు. ఆ
రాజు గొప్ప ప్ండితుడు, వేదవిదుడు, దయార్ారహృదయుడు. ద్మనధరాాలు చేయటంలో అతనికి
అతనే సాటి. తన రాజయంలో ఎనోి ధర్ాస్త్రాలు, అనిస్త్రాలు, విశ్రాంతి గృహాలు కటిటంచాడు.
బాటసారులక్వ, పేదవ్యర్నకి నిర్తానిద్మనం చేసాండేవ్యడు. వ్యటిలో అనాిరుాలక్వ అనిి వేళ్లా
అనిద్మనం జరుగుతూనే ఉండేది. ఇదంతా చేసాని జానశ్రుతి మహారాజు జీవితంలో ఎంతో
సాధంచాను అనుక్వనేవ్యడు. అందువలా అతనికి దర్పం, గర్వం ఆవర్నంచాయి. వితర్ణ వలా
పూర్నాగా పుణయనిి పందగలనని, అదే మనశాశంతికి, మోక్షానికి మార్గమని భావించేవ్యడు.
తనను మించినవ్యడు గాని, తనతో స్మానమైనవ్యడు గాని ధరాాతుాడు ఈ లోకంలో
42

ఇంక్కకడు లేడు అనుక్వనేవ్యడు. ప్రతిరోజూ తానూ చేస్త్రన ద్మన ధరాాలు లేకకవేసక్వని పంగి
పోతుండేవ్యడు.
ఒకరోజు రాత్రిపూట, పౌర్ణమి రోజున అంతఃపుర్ పైభాగమున ఆరుబయట చలాని ప్రదేశంలో
హాయిగా విశ్రమించాడు మహారాజు. తను ఇంతవర్క్ల చేస్త్రన ద్మనధరాాలు తలచుక్వంటూ,
లోకంలో తన యశశింద్రికలు ఏవిధంగా వ్యయపించి ఉనాియో ఊహించుక్వంట్లనాిడు. ఈ
ఆలోచనతో అతనికి నిద్రప్టటలేదు. తలపం మీద అటూ ఇటూ దొరుాతునాిడు. ఇంతలో ఏవో
మాటలు వినిపించాయి. ‘ఈ నిశాస్మయంలో ఎవర్నవీ మాటలు?’ అని కళ్లళ తెర్నచి చూశాడు.
చుట్లటప్రకకల ఎవరూ లేరు. పైన ఆక్తశం వంక చూశాడు. స్ర్నగాగ తాను విశ్రమించిన మిదెాక్వ
పైభాగాన ఆక్తశంలో రండు హంస్లు ఎగురుతునాియి. అవి అలా ఎగురుతుండ్గా ఒకటి
క్కంచం ముందుగా వడుతోంది.
ఆ విధంగా ముందువడుతుని హంస్తో వనుక వుని హంస్ అంటోంది. “ఓ భలాాక్షా!
మందగించిన చూపు గలవ్యడా! జానశ్రుతి మహారాజు యొకక కీర్నా చంద్రికలు ఇకకడ్ అంతటా
వ్యయపించి ఉంటాయి. మర్త క్రిందగా ఎగర్క్వ. అతడి తేజసవ తాకి భస్ామైపోతావు. జాగ్రతా!
అతడు ద్మనధరాాలు చయయటంలో చాలా గొప్పవ్యడు.
ఆ మాటలు విని ముందుని హంస్ “మనం ఎలాక్తలము ఆక్తశంలోనే విహర్నసాంటాము.
క్తబటిట ప్రప్ంచంలో మనక్వ తెలియని విషయాలు ఏవీ వుండ్వు. జానశ్రుతి మహారాజును
అంతగా పగడుతునాివు. బండితోలుక్వని జీవిసాని ఆతాజాాని రైక్వవని కని యితడు ఏమైనా
గొప్పవ్యడా? కేవలం కీర్నాక్తంక్షతోనే ఈ రాజు ఈ విధంగా ద్మనధరాాలు చేసానాిడు. ఇతని
కర్ాలు అనీి కీర్నాక్తమదోష దూషితాలు. రైక్వవడు ఉనిచోటనే ఉండి అనీి
సాధంచుక్వంట్లనాిడు. అతడికి గతానిి గుర్నంచి గాని, భవిషయతుాను గుర్నంచి గాని ఆలోచనే
లేదు. ఆతాానుభవంతో విరాజిలుాతునాిడు” అనిది.
ఈ ర్కంగా మాటాాడుక్వంటూ ఆ హంస్లు రాజప్రాసాదము ద్మటి వళ్ళళపోయినాయి. ఆ
స్ంభాషణ అంతా వినాిడు మహారాజు. అర్ారాత్రి ద్మటింది. దేశం అంతా నిద్రపోయింది. క్తని
జానశ్రుతికి నిద్రరాలేదు. హంస్ల స్ంభాషణ్య అతడి చవులలో హోరతుాతోంది. ఇంతక్తలం తానే
గొప్పవ్యడిని అనుక్వనాిడు. క్తని క్తదు. రైక్వవడు అనే మహానుభావుడు తనకని గొప్పవ్యడు.
ఎవరాయన? ఎకకడ్ ఉంటాడు? ఈ ర్కమైన ఆలోచనలతో రాత్రంతా గడ్చిపోయింది.
43

ఉదయానేి లేచాడు మహారాజు. వైతాళ్ళక్వలు సప్రభాతాలు మొదలుపెటాటరు. ఆచార్ప్రక్తర్ం


చేసే ఆపగడ్ాలు అతనేిమాత్రం తృపిా ప్ర్చలేదు. వైతాళ్ళక్వలంట్లనాిరు. “ద్మనం చయయటంలో
నీక్వ నువేవసాటి మహారాజా! మేలుకో! ఒకక చేతినే వంద చేతులుగా చేస్త్ర ద్మనం చేసే
మహారాజువు నువేవనయాయ! నీక్వ సాటి ఇంక్కకరు లేరు. మహారాజా! నీదగగర్ ద్మనాలు
తీసకోవటానికి అరుులు వచేి వేళ్యింది మేలుకో. తూరుపన సూర్యభగవ్యనుడు
ఉదయిసానాిడు. ప్రప్ంచం నాలుగు మూలల నుండి ద్మనం సీవకర్నంచటానికి జనం వసానాిరు.
మేలుకో మహారాజా! మేలుకో!”
ఈ పగడ్ాలేవీ మహారాజుక్వ ఆనంద్మనిి కలిగించలేదు. వైతాళ్ళక్వలారా! ఆప్ండి. ననుి ఊర్నకే
పగడుతూ ఆ ప్ద్మలక్వని విలువను పోగొటటకండి. నాకనాి గొప్పవ్యడు ఈ లోకంలో
ఇంక్కకడునాిడు. ఎకకడోక్తదు. ఈ రాజయంలోనే ఉనాిడు. రాజభట్లలారా! తక్షణం మీరు వళ్ళా
ఆ మహానుభావుడు ఎకకడ్ ఉనాి స్రే వదికి అతని దర్శన భాగయం నాక్వ కలిగించండి” అనాిడు.
ఆ మాటలు విని భట్లలు ఆశిర్యం పంద్మరు. రైక్వవడు అనే బండితోలే మహాతుాడు ఎకకడ్
ఉనాిడు? ఎకకడ్ని వదకటం? రాజాజా పాటించి వదకటానికి బయలు దేరారు భట్లలు. ఆ
మహానుభావుడవరో వ్యర్నకి అంతు చికకలేదు. తిర్నగి వచిి మహారాజుక్వ అదే మాట
వినివించారు. ఇంక్త విచార్నంచాడురాజు. మర్నక్కంతమంది భట్లలను పిలిచి దేశం అంతా
గాలించి ఆ మహానుభావుని జాడ్కనుకోకండి. సాధుపుంగవులు, బ్రహాజాానులు నివస్త్రంచే
ప్రాంతాలలో క్లడా వతకండి అనాిడు.
విషయం పూర్నాగా అర్థమయింది భట్లలక్వ, ఆ మహానుభావుడవరో క్తని అతణిణ చూసే వర్క్ల
రాజు విశ్రమించడు. క్తబటిట అతని జాడ్ తెలుసక్కని రావలస్త్రందే అనుక్వంటూ బయలుదేరారు.
రాజయమంతా తిర్నగారు. ప్లెాప్లెా గాలించారు. చివర్క్వ ఒక మారుమూల గ్రామంలో ఉనాిడ్ని
తెలిస్త్రంది. అకకడ్ ఒక బండి క్రింద విశ్రమించి ఉనాిడా మహానుభావుడు. భట్లలు ఆయన
దగగర్క్వ పోయి ‘సావమీ! బండితోలే రైక్వవడు అంటే మీరేనా? అనాిరు. ‘అవును నేనే’ అనాిడు
రైక్వవడు.
బండితోలుక్వంటూ క్తలక్షేప్ంచేసే నిర్నాప్ాజీవి. ప్రశాంత చితుాడు. ఆ రైక్వవని దర్శనం
చేసకోవటానికి ఉవివళ్తళరుతునాిడు మహారాజు. వంటనే ప్రయాణం కటాటడు. ఆయన కోస్ం
వలలేని క్తనుకలు తీసక్కని రాజప్ర్నవ్యర్ం క్లడా వంట బయలుదేరారు. రాజప్ర్నవ్యరానిి
44

చూస్త్ర ఆశిర్యపోయాడు రైక్వవడు. రాజు ఎందుక్వ వసానాిడో తెలియలేదు. మొదట ఆలోచించి


చూసేా మహారాజు ఆధ్యయతిాక్తనుభూతి పంది మనోనిశిలతను సాధంచటానికి వచాిడ్ని
అర్థమయింది.
రైక్వవణిణ చేర్టంతోనే మహారాజు రండు చేతులూ జ్యడించి వినమ్రుడై, తాను అందించే క్తనుకలు
సీవకర్నంచమనాిడు. ఆనంద్మనికి హేతువైన తతాాానిి బోధంచమనాిడు. ఆతాజాానియైన
రైక్వవణిణ ఈ క్తనుకలు ప్రలోభపెటటలేక పోయినాయి. అతడు వ్యటిని సీవకర్నంచలేదు స్ర్నకద్మ
“రాజా!వలలేని వసావులు నాకిచిి, తద్మవరా నానుండి ఆతాజాానం పందుద్మమనుకోవటం
అవివేకం. క్తనుకలతోనూ రాజాయలతోనూ ఆతాజాానానిి క్కనలేవు. ఆతాజాానమంటే బజారులో
అమేా వసావు క్తదు. నువువ తెచిిన క్తనుకలు నీవంట తీసక్వని వళ్లళ. వీటికి ఇకకడ్ విలువ
లేదు” అనాిడు.
ఆ మాటలు విని రాజుమనసవ చివుక్వకమనిది. భౌతిక స్ంప్దక్వ లంగని రైక్వవని తలచుక్వంటే
అతనిమీద గౌర్వం మర్త పెర్నగిపోయింది. రాజుక్వ అస్ంతృపిా ఎక్వకవైపోయింది. వేదనాతప్ా
హృదయంతో తిరుగుముఖం ప్టాటడు రాజు. రైక్వవని దగగర్క్వ వళ్ళా వచిిన వ్యళ్ళని ఎంతో
మందిని కలిశాడు. వ్యర్ంతా అశాంత చితాంతో రైక్వవని దగగర్క్వ వళ్ళా ప్రశాంత చితాంతో తిర్నగి
వచాిరు. ఈ విషయం తెలిస్త్రన దగగర్ నుంచీ తన దౌరాుగాయనిి తలచుక్వని చింతించసాగాడు.
ఈ ర్కంగా క్కనిి రోజులు గడిచాయి. రైక్వవని దర్నశంచటానికి మహారాజు మళీళ వళ్ళళడు. ఈ
సార్న రాజభట్లలు లేరు. క్తనుకలు లేవు. సేవక్వలు లేరు. ఆరాుటం లేదు. నిర్నాప్ా హృదయంతో
వినమ్రుడై వళ్ళా రైక్వవని చంత నుంచునాిడు మహారాజు. తనను కటాక్షించి ఆతాబోధ
క్తవించమని వేడుక్వనాిడు.
మహారాజును చూశాడు రైక్వవడు. ఇప్పుడు రాజుముఖంలో నిర్ాలతవం కనిపిస్ాంది. రాజు
ఆతాజాానం పందటానికి అరుుడైనాడ్ని గుర్నాంచాడు. ప్ర్నపూర్ణ హృదయంతో శిష్టయనిగా
సీవకర్నంచాడు. జానశ్రుతి మహారాజుక్వ రైక్వవడు ఈ విధంగా జాానోప్దేశం చయయటం మొదలు
పెటాటడు.
“రాజా! ఆతాను అనేకమంది అనేక విధ్యలుగా భావన చేసాారు. ఆతా అనేది దేనివలాా
స్ృషిటంచబడ్లేదు. స్ర్వ స్ృషిటకీ అదేక్తర్ణం. ఈ స్ృషిటలో అనిి వసావులూ ఆతాక్వ
స్ంబంధంచినవే. ఆతా అనిి విషయాలక్ల మూలక్తర్ణం. అనిింటికీ ఆతేా అధష్టనం.
45

నువువ చేసే ద్మనాలక్వ ఎంతగానో గర్వప్డిపోతునాివు. అది చాలా అవివేకం. ద్మనాలు చయియ.
గర్వంతోనూ దర్పంతోనూ గాదు. ఇదంతా నీ ప్రయోజకతవం అనుకోవదుా. దీనివలా అహంక్తర్ం
జనిసాంది. ఆతా వినాశనానికి ద్మర్నతీసాంది. నువువ ఇవవగలిగింది ద్మనంగా ఇవువక్తని కీర్నా
క్తంక్షతో క్తదు. స్ర్వవ్యయపి అయిన స్రేవశవరుడు నీకందించిన ద్మనిని, ఆతాస్వరూపులైన
అందర్నకీ ఇసానాినని భావించి ఇవువ. అది నీకర్ావయంగా భావించు. ద్మని వలా ఆతాానుభూతి
కలుగుతుంది” అనాిడు.
ఆ మాటలు విని రాజు ఆనంద ప్ర్వశుడైనాడు. వేయి పాడి ఆవులిి, విలువైన క్తనుకలను,
అమూలయమైన హారాలను, ర్థాలను, గుర్రాలను క్తనుకగా ఇచిి తన క్వమారానిచిి వివ్యహం
చేశాడు.
ఈసార్న రాజు ఇచిిన క్తనుకలేవీ క్తదనలేదు రైక్వవడు. అనీి సీవకర్నంచాడు.
స్ంతృపాాంతర్ంగుడైన రాజు తన ప్టాటణనికి వళ్ళళపోయాడు. తరువ్యత క్తలంలో మహావృష
సామ్రాజయంలో రైక్వవడు వుండే ప్లెా “రైకవప్ర్ణ”గా ప్రస్త్రదిా పందింది.
స్రేవజనాః సఖినోభవంతు
శ్రీ గాయత్రి ర్చయతలక్వ నమసాకర్ములు. ఎంతో ఓరుపతో, శ్రదాతో వివిధ అంశాలతో
వ్యయసాలను ప్ంపుతునాిరు. అది మీ అభిమానానిి తెలుపుతుంది. ఇప్పుడు మనక్వ
ర్చయతలు పెర్నగారు. క్కందర్నవి స్మయానికి వయయలేక పోతునాిం. క్కందర్నతో
మాటాాడ్డ్ం జర్నగింది. అందర్నకీ నాయయం చేసేవిధంగా క్కనిి సూచనలు. వేద్మలు,
ఉప్నిషతుాలు, రామాయణ-భార్త-భాగవతాలనుంచి కథల రూప్ంలో ఉనిది ఉనిట్లా
క్తక్వండా, ఒక ఘటటం తీసక్కని అందులోని సారాంశానిి, గ్రహించవలస్త్రన విషయానిి మీ
ప్ర్నశీలనాంశంగా 3/4 పేజీలు మించక్వండా ప్ంప్గలరు. జ్యయతిషంలోనయితే విశేాషణ
ఉంట్లంది క్తబటిట ఏ అంశం అయినా ప్ర్వ్యలేదు. ఆధ్యయతిాకతక్వ మాత్రం భినిమైన
అంశాలమీద వ్యయసాలు ప్ంపినటాయితే ప్త్రికలో ప్రచుర్ణక్వ ప్ర్నశీలించలేము. ఏమాత్రం
స్ందేహం వచిినా 9866242585 క్వ గాని sdparishath@gmail.com క్వ మెయిల్
ద్మవరా ముందుగానే స్ంప్రదించండి.

డా. వి. యన్. శాస్త్రి , మానేజింగ్ ఎడిటర్


46

ఋషభావతార్ం
--- భువనేశవర్న మారేప్లిా – 9550241921

సావయంభువ మనువు రండ్వ క్వమారుడైన ప్రియవ్రతుడు ఒకసార్న ‘ఆధ్యయతా స్త్ర యాగం’


తలపెటాటడు. తండ్రి ఎంత చపిపనా రాజయపాలనక్వ అంగీకర్నంచలేదు. బ్రహాదేవుని ఆజా శిర్సా
వహించి చివర్క్వ ప్టాటభిష్యకం చేసక్వనాిడు. విష్టణసేవ్య ప్రాయణుడై రాజయపాలన చేశాడు.
విశవకర్ా క్వమారా బహిర్ాతిని వివ్యహం
చేసక్వనాిడు.
ప్రియవ్రతుడు ఒకసార్న మేరుప్ర్వతమునక్వ
ఉతార్ దిక్వకన సూరుయడు ఉనిప్పుడు
భూమికి దక్షిణం దిక్వక చీకటిగా ఉంట్లంది.
సూరుయడు దక్షిణ దిక్వకగా వుంటే ఉతార్ం
చీకటిగా ఉంట్లంది. “నేను
గృహసాథశ్రమంలో ఉండి
ఈశవరారాధనము చేస్త్ర శ్రీమహావిష్టణవు
అనుగ్రహం చేత ఇంతటి తేజసవను
పంద్మను. గృహసాథశ్రమ గొప్పతనం
ఏమిటో శాశవతముగా లోకమునక్వ
తెలిసేటట్లా చేయాలి. ఏడు రోజులు ఈ
భూమండ్లము నందు చీకటి లేక్వండా చేసాాను. సూరుయడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత
వేగంతో అలస్త్రపోని ర్థమున్కిక అంత తేజ్యవంతమయిన ర్థం మీద, సూరుయడు ఎంత
తేజసవతో ఉంటాడో అంత తేజసవతో, సూరుయడు ఉతార్మున వుంటే నేను దక్షిణమున
ఉంటాను. సూరుయడు దక్షిణమునక్వ వచేిస్ర్నకి నేను ఉతార్మునక్వ వళ్ళళపోతాను. అలా
ఏడురోజులూ అవిశ్రాంతంగా తిరుగుతాను. చీకటి లేక్వండా అప్ర్ సూరుయడ్నై తిరుగుతాను.
గృహసాథశ్రమంలో ఉండి పూజ చేస్త్రనవ్యడు ఈ స్త్రథతిని పందగలడ్ని నిరూపిసాాను.” అని ర్థం
47

ఎక్తకడు. అలా ఏడురోజులు మేరువు చుటూట ప్రదక్షిణం చేశాడు. ఆ ఏడురోజులు బ్రహాాండ్ము


నందు చీకటి లేదు.
ఆయన మేరువును చుటిట ప్రదక్షిణం చేసాంటే ఆయన ర్థపు జాడ్లు ప్డాుయి. ఏడుసారుా
ప్రదక్షిణంలో ఏడు జాడ్లలో లోతుగా ప్డిన చార్నకల లోనికి వచిి ఏడు స్ముద్రములు
నిలబడాుయి. అవి – లవణ స్ముద్రము, ఇక్షు స్ముద్రము, సరా స్ముద్రము, దధ స్ముద్రము,
మండోద స్ముద్రము, శుదోాదక స్ముద్రము, ఘృత స్ముద్రము. ర్థపు గాడికి గాడికి మధయలో
ఎతుాగా భూమి నిలబడింది. అటూ ఇటూ నీరుండ్గా మధయలో దీవప్ములు ఏర్పడాుయి. ఇలా స్ప్ా
దీవప్ములు ఏర్పడాుయి. ఇప్పుడు మనం చప్పుక్వంట్లని దీవప్ములు అనీి ప్రియ వ్రతుడు
తిర్నగినపుడు ఏర్పడిన దీవప్ములు. ఆవిధంగా ర్థపు గాడి మధయలో జంబూ, ప్ాక్ష, శాలాలీ, క్వశ,
క్రంచ, శాక, పుషకర్ దీవప్ములు అను ఏడు దీవప్ములు ఏర్పడాుయి. ఈ దీవప్ముల పేరుా
వినినంత మాత్రం చేత పాప్ములు తొలగిపోతాయని పెదాలు చపాారు.
ఇంత సాధంచిన తరావత ఇంక్త స్ంసార్ంలో ఉంద్మమని ప్రియవ్రతుడు అనుకోలేదు. ఇక నేను
ఇప్పటి వర్క్వ అనుభవించిన భోగముల వలన కలిగిన సఖము ఏది ఉనిదో ఆ సఖము
తాతాకలికము. దేనివలన ఈ సఖములు కలిగాయో అది శాశవతము. ధరాానుష్ినము వలన
స్తయమును తెలుసక్వనాిడు. స్తయమునందు నేను లీనమయిపోతాను అని ప్రవృతిా మార్గం
లోంచి నివృతిా మార్గంలోకి వళ్ళళపోయాడు. ఈవిధంగా అర్ణయములక్వ వళ్ళళ ఘోర్మయిన
తప్మాచర్నంచి తనలో వుని తేజసవను ఈశవర్ తేజసవతో కలిపి మోక్షమును పంద్మడు.
బ్రహాగారు చపిపన మాటలను విని వ్యటిని మీరు ఆచర్నంచగలిగితే గృహసాథశ్రమమునందు మీరు
సాధంచలేనిది ఏదీ ఉండ్దు.
ప్రియవ్రతుని తరువ్యత వ్యర్న క్వమారుడు అగీిధ్రుడు జంబూదీవపానిి ధర్ామార్గంలో
ప్ర్నపాలించాడు. బ్రహాదేవుణిణ తన తప్సవతో ప్రస్నిం చేసక్వనాిడు. అగీిధ్రుడు ‘పూర్వచితిా’
అనే అప్వర్స్ను వివ్యహం చేసక్వనాిడు.
‘పూర్వచితిా’ అంటే సఖమును సఖముగానే తలుచుక్కనుట. ‘పూర్వచితిా’ ఉనిచోట మోక్షం
ఉండ్దు. మీరు ఏ స్త్రథతిలో ఉనాిరు అనే ద్మనికి మీరే ఉద్మహర్ణ. సఖములే జాాప్కం ఉండి
వ్యనియందే పూనిక ఉనిటాయితే మనస ఈశవరుడు వైపుకి తిర్గక పోయినటాయితే ఆ
48

సఖములు సఖములు క్తవనే భావన కలగక పోయినటాయితే మీరు ‘పూర్వచితిా’కి లంగు


తునిట్లా భావించుకోవ్యలి.
అగీిధ్రుడు నూరువేల స్ంవతవరాలు ప్టటపురాణితో కలిస్త్ర రాజయపాలన చేశాడు. వ్యర్నకి వరుస్గా
నాభి, కింపురుష్టడు, హర్నవరుషడు, ఇలావృతుడు, ర్మయక్వడు, హిర్ణాయుడు, క్వరువు,
భద్రాశువడు, కేతుమాలుడు అని తొమాండుగురు క్వమారులు కలిగారు. తరువ్యత పూర్వచితిా
తిర్నగి బ్రహాలోక్తనికి వళ్ళళ పోయింది. అగీిధ్రుడు జంబూదీవపానిి తొమిాది వరాషలుగా
విభజించి తన తొమాండుగురు క్కడుక్వలక్వ ప్ంచి ఇచాిడు. భారాయవియోగం స్హించలేక
తానూ బ్రహా లోక్తనికి వళ్ళళపోయాడు.
ఇపుడు ప్రియవ్రతునికి అగీిధ్రుడికి ఉని తేడాను గమనిసేా, ప్రియవ్రతుడు తాను చేసాని ప్ని
గుర్నంచి ప్రశి వేసక్వని భార్యను విడిచి పెటిట తప్సవక్వ వళ్ళళడు. అగీిధ్రుడు పూర్వచితిా వుని
లోకమును పంద్మడు. ప్రియవ్రతుడు పునరావృతిా ర్హిత శాశవత శివ సాయుజయమును
పంద్మడు.
అగీిధ్రుడి పెదా క్వమారుడు నాభి. ఆయన మేరుదేవి అనబడే ఒక సీిని వివ్యహం చేసక్వనాిడు.
ఆవిడ్తో కలిస్త్ర స్ంతానమును పంద్మలి అనుక్వనాిడు. ఆయన అనేక యజాయాగాది
క్రతువులను చేశాడు. ఆశిర్యం ఏమిటంటే తప్సవ చేస్త్ర క్కడుక్వను పంద్మడు అగీిధ్రుడు.
యజాము చేస్త్ర క్కడుక్వను పంద్మడు నాభి. నాభి ప్ర్నపాలించాడు క్తబటిట ఈయనక్వ వచిిన
రాజయమును ‘అజనాభము’ అని పిలిచారు. ఈయన చేస్త్రన యజామునక్వ స్ంతస్త్రంచి శ్రీమహా
విష్టణవు ప్రతయక్షం అయాయరు. ఈ స్ందర్ుంలో అకకడ్ ఒక ఆశిర్యకర్మయిన స్ంఘటన
జర్నగింది. అకకడ్ యజాం చేసాని వ్యళ్ళని ఋతివక్వకలు అంటారు. శ్రీమనాిరాయణ దర్శనం
కలుగగానే వ్యర్ందరూ లేచి నిలబడాురు. నాభి క్లడా లేచి నిలబడి “సావమీ, నీవు
ప్రాతపరుడ్వు. నేను నినుి ఒక కోర్నకతో ఆరాధన చేస్త్ర యజాం చేశాను. నీవు ప్రతయక్షం
అయినపుడు నినుి మోక్షం అడ్గడ్ం మానివేస్త్ర ఒక క్కడుక్వను ప్రసాదించమని అడ్గడ్ం ఒక
ధనిక్వడిని దోసెడు ఊకను ద్మనం చేయమని అడ్గడ్ంతో స్మానం. అయినా నేను అదే
అడుగుతాను” అనాిడు. గృహసాథశ్రమం ప్టా నాభికి వుని గౌర్వం అట్లవంటిది. తను ఒక
క్కడుక్వను కంటే తప్ప పితృఋణం నుండి తాను విముక్వాడు క్తడు. క్తనీ ఆ క్కడుక్వ తనను
ఉదార్నంచే క్కడుక్వ క్తవ్యలి. అట్లవంటి క్కడుక్వను పంద్మలనుక్వనాిడు.
49

శ్రీమహావిష్టణవు ‘అలాపయురాాయం ఉని ఉతాముడు క్తవ్యలా లేక దీరాాయురాాయం ఉని


మహాపాపి క్తవ్యలా’ అని అడిగాడు. అపుడు నాభి ఒక తెలివైన ప్ని చేశాడు. నాభి అనాిడు
‘ఈశవరా, నాయందు వుని భకిాని నీవే ప్రచోదనం చేస్త్ర నాక్వ దర్శనం ఇచిి ననుి ఉదార్నంచావు.
ఇంతగా భకిాకి లంగేవ్యడివి క్తబటిట నిన్నిక కోర్నక కోరుతునాిను. నీలాంటి క్కడుక్వను నాక్వ
ఒకడిని ప్రసాదించవలస్త్రనది అని కోరాడు. అపుడు శ్రీమహావిష్టణవు ‘నీవు ఇట్లవంటి స్ాత్రం
చేస్త్రనందుక్వ లంగాలో, ఈ ఋతివక్వకలు నీవు అలా అడుగుతునిప్పుడు తథాసా అనినందుక్వ
లంగాలో – ఏమయినా నేను నీక్వ లంగవలస్త్రందే. క్తనీ నేను ఒకటే ఆలోచిసానాిను. నేను
ముందు నాభి తినే ఆహార్ంలోంచి నాభిలోనికి వళ్తాను. నాభి జీర్ణం చేసక్వని తరువ్యత నాభి
వీర్యకణములను ఆశ్రయిసాాను. నాభి తేజసవగా నాభిలోంచి నాభి బార్య అయిన మేరుదేవి లోకి
వళ్తాను. మీరు తథాసా అనిందుక్వ ప్ది న్లలపాట్ల గర్ుస్థమునందు అంధక్తర్ంలో ప్డి
వుంటాను. నాభి క్వమారుడ్నని అనిపించుక్వని మేరుదేవి కడుపులోంచి ప్రస్వమును పంది
పైకి వసాాను’ అనాిడు. భకిాతో క్కలిచిన వ్యర్నకి ఈశవరుడు ఎందుక్వ లంగడు!
ఈమాట వినిన తరువ్యత నాభి చాలా స్ంతోషించాడు. మేరుదేవి గర్ుమును ధర్నంచింది.
‘నలానివ్యడు’ నేను పుడ్తాను అని వర్ం ఇసేా తెలాగా వచాిడు. అంటే లోక్తనికి ఏదో జాానబోధ
చేయడానికి వచాిడ్నిమాట! అనిి ర్ంగులు తెలుపులోంచి పైకి వచిి మర్ల తెలుపులోకి
వళ్ళళపోతాయి. అనగా స్ృషిట ఎందులోంచి వచిి ఎందులోకి వళ్ళళపోతోందో చపేప మహాజాానిగా
రాబోతునాిడు. ద్మనివలన తనను క్కడుక్వగా క్తవ్యలని అడిగినందుక్వ పైన వంశం అంతా
తర్నంచిపోవ్యలి. జాాని పుట్లటకచేతనే కద్మ ఏడుతరాలు తర్నసాాయి! అందుకని ఇపుడు తెలాటి
వ్యడిగా వచాిడు. ఈ పిలావ్యడిని చూస్త్ర ముర్నస్త్రపోయి నాభి క్కడుకిక ‘ఋషభుడు’ అని పేరు
పెట్లటక్వనాిడు.
ఋషభుడు బాహయపూజ చేసేవ్యడు క్తదు. అంతర్మునందు విశేషమయిన యోగమును
అనుస్ంధ్యనం చేసూా ఉండేవ్యడు. ఋషభుడు బాహయకర్ాలు చేయడ్ం లేదని ఇంద్రునికి కోప్ం
వచిి వర్షం క్వర్నపించడ్ం ఆపేశాడు. ‘మన రాజయంలో వర్షం ప్డ్డ్ం లేదు. క్షామం వచేిటట్లా
ఉంది’ అని తండ్రి వళ్ళళ క్వమారుని వదా బాధప్డాుడు. అపుడు ఋషభుడు ఒకనవువ నవివ తన
యోగ బలంతో మేఘములను స్ృషిటంచి తన రాజయం ఎంత వర్క్వ ఉనిదో అంతవర్క్ల
వర్షములను క్వర్నపించాడు. ద్మనిచేత ఎకకడ్ చూస్త్రనా ప్ంటలు ప్ండి స్స్యశాయమలమై పోయి
50

నాభి ప్ర్మస్ంతోష ప్డేటట్లాగా ఈ ఋషభుడు ప్రవర్నాంచాడు. ప్ర్మ స్ంతోషమును పంది


ఋషభుడికి ప్టాటభిష్యకం చేస్త్ర తప్సవ చేసక్వనేటందుక్వ నాభి ఇలుా విడిచి పెటిట వళ్ళళపోయాడు.
అలా వళ్ళళ తప్సవ చేస్త్ర బ్రహామునందు కలిస్త్రపోయాడు.
ఇపుడు నాభి ఒక క్కతా మార్గమును ఆవిషకర్నంచాడు. ఆయన యజాము గొప్పతనమును
ఆవిషకర్నంచాడు. యజాము చేత, భకిా చేత ప్ర్మేశవరుడిని కటిట ఎలాగ తన క్కడుక్వగా తెచుి
కోవచుినో నిరూపించాడు. గృహసాథశ్రమంలో ఉనివ్యడు ఏ స్త్రథతిని పందవచుినో
తెలియజేశాడు. ఆయన భగవంతుడిని మోక్షం ఇమాని అడ్గలేదు. ఋషభుడిని క్కడుక్వగా
పంది వైరాగయ స్ంప్తిా చేత తాను మోక్షమును పంద్మడు.
ఋషభుడు జయంతి అనే కనయను వివ్యహమాడాడు. ఆమెవలా భర్తుడు మొదలైన వందమంది
క్కడుక్వలను పంద్మడు. రండ్వ భార్య క్వమారుడు బాహుబలి. ఎనోి పురాలు, ఆశ్రమాలు,
క్కండ్లు, చట్లా మొదలైన వ్యటితో నిండిన ఈ వరాషనికి అతడి (భర్తుడి) పేరు మీదే ’భార్త
వర్షం’ అనే పేర్కచిింది. ఆ మహాభార్తవర్షంలో ఋషభుడు తన క్కడుక్వలలో నాభి,
కింపురుష్టడు, హర్నవరుషడు, ఇలావృతుడు, ర్మయక్వడు, హిర్ణాయుడు, క్వరువు, భద్రాశువడు,
కేతుమాలుడు అను తొమిాదిమందిని తొమిాది భూభాగాలక్వ వ్యర్న-వ్యర్న పేర్ాతో ప్రధ్యనులుగా
చేశాడు. మరో తొమిాది మంది భాగవత ధరాానిి లోకంలో ప్రచార్ం చేయడానికి భాగవత
ధర్ానిష్టటలయాయరు. మిగిలిన 81 మంది తండ్రి ఆజాానుసార్ం యజాాలు చేసూా
బ్రాహాణోతాములయాయరు. ఇందులో భర్తుడు పాలించిన భార్తవర్షముక్వ ‘భార్తదేశం’
అనేపేరు వచిింది.
క్కడుక్వలక్వ స్మస్ా రాజాయనిి ఇచిివేస్త్ర ఋషభుడు బ్రహాావర్ా దేశానికి వచాిడు. ఒకనాడు
క్కడుక్వలను దగగర్నకి తీసక్వని, వ్యర్నతో కోర్నకలమీద బుదిా పెటటవదానీ, వృదుాలను, దీనులను
ఆదుకోవ్యలనీ, పాపాలక్వ మూలమైన క్తమానిి కోర్వదానీ, మోక్షసాధనక్వ క్తవ్యలివన
ఉపాయాలను అనేవషించమనీ, స్మస్ా జీవులప్టా సానుభూతి చూపాలనీ, భగవంతుడి
కథలను వినాలనీ, ఆధ్యయతాయోగం కలిగి ఉండాలనీ, భగవద్ విషయాలనే మాటాాడాలనీ,
సాతిాాక స్త్రథతిలో వుండాలనీ, వీటనిిటి ద్మవరా లింగ శర్తరానిి జయించి నితయ శాశవత సఖానిి
పంద్మలనీ బోధంచాడు. అందర్నలోకి పెదావ్యడైన భర్తుడిని తండ్రిలాగా చూడ్మని చపాపడు.
51

ఇంక్త ఇలా అనాిడు: విష్టణవు బ్రహాజాాన స్ంప్నుిలైన బ్రాహాణులను ఆదర్నసాాడ్నీ, అందు వలా
మానవుడికి బ్రాహాణుడు దైవమనీ, బ్రాహాణుడితో స్మానమైన దైవం లేడ్నీ, అగిిలో హోమం
చేయడ్ం కంటే బ్రాహాణులక్వ స్మర్నపంచిన ద్మనినే భగవంతుడు స్ంతోషంగా తీస క్వంటాడ్నీ
అనాిడు. బ్రాహాణులలో తాతిాాకచింతన, మనోనిగ్రహం, బాహేయంద్రియ నిగ్రహం,
స్తయస్ంధత, తప్సవ, ఓర్నమి వుంటాయనీ, ఇవనీి వుని బ్రాహాణుడు తనక్వ స్దుగరువనీ,
అలాంటి బ్రాహాణుల శర్తర్ంలో అందుబాట్లలో వుంటాననీ, బ్రాహాణులను భకిాతో
పూజించడ్మే భగవంతుడిని ఆరాధంచడ్ం అనీ అనాిడు. సాక్షాత్ భగవత్ స్వరూపుడైన
ఋషభుడు. బ్రాహాణ జాతిని పూజించేవ్యడు ఈ భూమీాద మోక్షమారాగనిి తెలుసక్వంటాడ్ని,
ఇది స్తయమని స్పషటం చేశాడు.
ఆ తరువ్యత అవధూతగా మార్నన ఋషభుడు ‘అజగర్వ్రతము’ అని ఒక చిత్రమయిన వ్రతం
ప్టాటడు. అజగర్ము అంటే క్కండ్చిలువ. క్కండ్చిలువ ఎలా భూమిమీద ప్డిపోయి ఉండి
పోతుందో అలా ఒకచోట భూమిమీద ప్డిపోయి ఉండిపోయాడు. ఈయన ఆచర్నంచిన 9
ఆచారాలు వివిధ మతాలుగా మారాయి. అతడు పందిన యోగస్త్రదిాకి స్త్రదుాలనీి ‘అయాయ మేము
నినుి వర్నసానాిము, సీవకర్నంచండి’ అని అడిగాయి. నాకీ స్త్రదుాలు అకకర్లేదని వళ్ళళ
పమానాిడు. అలా చాలాక్తలం ప్డివుండి ఒకనాడు దక్షిణ కరాణటక రాషరమునందుని
అర్ణయము నందు నడుసానాిడు. ఆయన అలా నడిచి వడుతుంటే అకకడ్ వుని చట్లా ఒక ద్మనితో
ఒకటి రాపాడి ఒక అగిిహోత్రము బయలుదేర్నంది. పెదా అగిిజావలలు రావడ్ం ప్రార్ంభించాయి.
ఆయన వ్యటివంక చూసూా నవువతూ నిలబడాుడు. అవి వచిి అంట్లక్వంటే శర్తర్ం ప్డిపోతుంది
అనుక్వనాిడు. యధ్యర్థమునక్వ అలా ఉండ్డ్ం అంత తేలికక్తదు. అందుకే అనాిరు –
ఋషభుడి కథ అసర్ స్ంధయవేళ్ ఎవరు వింట్లనాిరో వ్యళ్ాకి స్మస్ా క్తమితార్థములు
ఇవవబడ్తాయి అని చప్పబడింది. ఆ అగిిహోత్రం శర్తర్మును ప్ట్లటక్వంట్లంటే నవువతూ
నిలబడాుడు. శర్తర్ం క్తలిపోయింది. తాను ఆతాలో కలిస్త్రపోయాడు.
శయువ్రతం గోమృగక్తకచరాయం చిర్ం చర్నాిప్యప్ర్ం స్వరూప్ం।
దవ్యహృతాంగః క్వటక్తచలే తవం తాపానా మాపాక్వరు వ్యతనాథః।।
'ఋషభుడు', దేహభ్రంతిని వీడి - క్కంతక్తలము క్కండ్చిలువ వలెను, మర్నక్కంతక్తలము
గోవువలెను, మృగము(లేడి)వలెను, ఇంక్కంతక్తలము వ్యయస్ము(క్తకి) వలెను గడుపుచూ-
52

ప్ర్తతవములోని ఆనంద్మనుభూతిని అనుభవించుచు స్ంచర్నంచి, 'క్వటక' ప్ర్వతమున ర్గులు


మంటలలో శర్తర్మును తయజించను. గుర్వ్యయూరు పురాధీశా! - ఓ ప్ర్మాతాా! నా రోగ
తాప్మును హర్నంచమని నినుి ప్రార్నాంచుచునాిను అని.
ఋషభుడు స్కల వేద్మలక్వ, లోక్తలక్వ, దేవతలక్వ, బ్రాహాణులక్వ, గోవులక్వ ప్ర్మగురుడు.
సాక్షాతుా భగవ్యనుడు. అలాంటి ఋషభదేవుడి చర్నత్రే హర్నభకిాకి తాతపర్యం. సాక్షాతుా విష్టణవైన
ఋషభుడు తన శర్తరానిి వదిలి లయమయాయడు. అలా ముగిస్త్రంది ఋషభదేవుడి అవతార్ం.
“ఋషభ” అంటే స్రోవతామం, ధర్ాం, నిగ్రహం, జాానం అని అర్థం. జాానముతో నిగ్రహమును
స్ంపాదించి స్రోవతామ ధర్ామును తాను ఆచర్నంచి ఆచర్నంప్చేస్త్రన అవతార్మే ఈ
‘ఋషభావతార్ం’. ఈ అవతార్ంలో స్నాయసాశ్రమానిి ఆచర్నంచి, స్తుపరుష్టలక్వ
చూపించాడు. యోగ మార్గం గుర్ంచి ప్రప్ంచానికి తెలియజేశాడు. ఋషభుడు చేస్త్రన
ధరోాప్దేశంను “ఋషభోప్దేశం” అని పిలుసాారు. ఋషభుడు తన నూరుగురు పుత్రులక్వ
అనేక విషయాలను ఉప్దేశించాడు. ఆ ఉప్దేశానేి “ఋషభ గీత” అంటారు.
ఋషభుడి గుర్నంచి ప్రసాావన మార్కండేయ, బ్రహాాండ్, స్కంద, విష్టణ పురాణలలో క్లడా
కనిపిసాంది. ఋషభుడు భాగవత పురాణంలో ఇర్వై రండు విష్టణవు అవతార్ములలో ఒకడు.
జైన మతముక్వ మూలపురుష్టడైన ఋషభుడిని, అధనాథుడు అని క్లడా అంటారు.
క్కంతమంది ప్ండితులు ఈ అవతార్ం జైనమతపు మొదటి తీర్థంకరుడితో స్మానమని
పేర్కకనాిరు. తీర్థంకరులలో ఆఖర్నవ్యడు వర్ామాన మహావీరుడు. ఈ వర్ామాన మహావీరుడి
ద్మవరానే జైనస్త్రద్మాంతం ఒక మతంగా ఆవిర్ువించింది.
జైన మతసథలు క్లడా తమ అధ్యయతా గురువులైన తీర్థంకరులలో ఒకర్నగా ఈ
ఋషభాచారుయలను ప్ర్నగణించటం విశేషం. భార్తీయ ధర్ాంలో వలస్త్రన వివిధ మతాల
తులనాతాక ప్ర్నశీలన క్తవించేవ్యరు వీర్నరువుర్న బోధనలను తప్పక అధయయనం చయాయలి.
కరాణటకలోని హాస్న్ జిలాా, శ్రావణబెళ్గొళ్ వదా వింధయగిర్న పైన 30 కి.మీ. దూర్ము నుంచి
క్లడా చూడ్గలిగే బాహుబలి (గోమఠేశవర్) జైన్ మందిర్ చాలా ప్రస్త్రదామైనది. ఆ మహోనిత
శిలపం శాంతి, అహింస్, తాయగనిర్తికి ప్రతీకగా నిలుసాంది. ఈయన ఆదినాథుడైన
ఋషభనాథుని పుత్రుడు, తీర్థంకరుడు క్తకపోయినా జైనులలో చాల ప్రస్త్రదుాడు.
సామ్రాజాయధప్తయం కోస్ం అనితో జర్నగిన యుదాంలో గెలిచిన పిమాట జీవితం పైన,
53

భవబంధ్యలపై విర్కిా కలిగి రాజాయనిి అనికే వదలి ఒక ఏడాది పాట్ల అచలంగా దిగంబరునిగానే
నిలబడి ధ్యయన దీక్షలోనే ఉండ్గా శర్తర్మంతా తీగలు లతలు, చుట్లటక్వ పోయినవట. పాములు
శర్తర్ంపై పాక్వతుండేవట. అయినా స్పృహ లేక్వండా దీక్ష సాగిసాంటే అని భర్తుడు వచిి
బ్రతిమలాడితే విర్మించాడ్ట. తదనంతర్ం క్లడా ధ్యయనానిి సాగించి స్త్రదుాడై మోక్ష ప్రాపిా
చంద్మడ్ని జైన మత గ్రంథాలు వివర్నసానాియి. ఈ 57 అడుగుల సేవచిగా నిలబడిన ఏకశిలా
విగ్రహం క్రీ.శ.981లో నిర్నాంప్డి ప్రప్ంచంలోనే అతి పెదా విగ్రహంగా పేరుగాంచినది. ఈ
గోమఠేశవరుని శిలావిగ్రహానికి ప్రతి 12 ఏళ్ళకి జైనులు మహా మసాాభిష్యక పూజలు జరుపుతారు.
ప్ర్మ గురువులైన 24 తీర్థంకరులలో ఋషభనాథుడు 'ఆదినాథ భగవ్యనుడు' గా
పూజింప్బడుతునాిడు.
ఋషభనాథుని గుర్నంచిన ప్రసాావన ఋగేవదంలో కలదు. విష్టణ, భాగవత పురాణలు
నారాయణ అవతార్ంగా పేర్కకనాియి. ఇతని చిహిం ఋషభం. ఇతని క్కడుక్వ
కమాటేశవరుడు (గోమఠేశవరుడు), క్వమారా బ్రహిా. ఋషభనాథుడు కైలాస్ శిఖర్ం దగగర్
నిరాయణం చందినట్లా భావిసానాిరు.
*****
అరుజనా! ఎవడు అభాయస్యోగముతో, ఏక్తగ్ర చితామున దివయరూపుడైన మహాపురుష్టని
స్ార్నంచునో, అటిటవ్యడు ఆ ప్ర్మపురుష్టనే చందుచునాిడు. ఆ మహాపురుష్టడే స్ర్వజుాడు;
పురాణ పురుష్టడు; ప్రప్ంచమునక్వ శిక్షక్వడు; అణువు కనాి అణువు; అనూహయమైన
రూప్ము కలవ్యడు; సూర్య క్తంతి తేజ్యమయుడు; అజాానాంధక్తర్మునకని ఇతరుడు.
భగవదీగత
54

శ్రీ శ్రీ శ్రీ రామానుజాచారుయలు – 6


మోహన శర్ా ఖంద్రిక: 9908249555
నారాయణం నమస్ృతయ నర్ం చైవ నరోతామం ।
దేవీం స్ర్స్వతీం వ్యయస్ం తతో జయముదీర్యేత్ ॥
(క్రిందటి స్ంచిక తరువ్యయి)
తన జీవిత లక్షయం పూర్నాగా తనక్వ స్పషటమైంది అని తెలుసక్వని, క్తంచీపుర్ం తిర్నగి వచేిశారు
లక్ష్మణరుయలు. తన సేవ వర్దరాజ పెరుమాళ్ళకి చేసక్వంటూనే తన లక్షయం పైన ప్ర్నశ్లధన
ప్రార్ంభించారు. ఈ విషయమై క్తంచీ పూరుణలతో ఎనోి విషయాలు, ఎనోి సారుా చర్నించారు.
క్తంచీపూరుణలు మీద అనుకో క్వండానే పూజయ భావం
పెర్నగింది. అయన వైశుయడైనా భగవత్ సానిిధయం పందిన
మహానుభావుడు. అస్వలు అహంక్తర్ం లేని వినయశీలి,
నిరాడ్ంబరుడు. అయన పాద్మలకి నమస్కర్నంచాలని,
అయన వదానుంచి ఎనోి విషయాలు తెలుసకోవ్యలని
లక్ష్మణరుయల మనసవ ఉవివళ్తారుతోంది. ఆయన తినగా
మిగిలిన ఉచిిష్ినిి ప్రసాదంగా సీవకర్నంచాలని
కోరుక్వనాిడు - తాను బ్రాహాణుడ్నని ఏమాత్రం
అహంక్తర్ం లేని మనసవతో. ఆ రోజులోా ఆ ప్ని ఒక
బ్రాహాణుడు చేశాడ్ంటే గొప్ప అప్రాధం, పాప్ం చేస్త్రనటేా. క్తనీ లక్ష్మణరుయల భావ్యలు
విప్ావ్యతాకమైనవి. క్తంచీ పూరుణలను తన ఇంటికి భోజనానికి ఆహావనించేరు. క్తనీ
లక్ష్మణరుయల భార్య చాలా సాంప్రద్మయక క్వట్లంబంలో పుటిట పెర్నగింది క్తవడ్ం చేత ఈ
విషయానిి జీర్నణంచుకోలేక పోయింది, అంగీకర్నంచలేక పోయింది. ఈ క్తర్ణం చేత క్తంచీ
పూరుణలు భోజనానికి రావడ్ం, ఆతిథయం సీవకర్నంచడ్ం, వళ్ళాపోవడ్ం క్లడా లక్ష్మణరుయలు
లేక్వండానే జర్నగి పోయింది - ఆయన ప్రసాదం లక్ష్మణరుయలక్వ లభించలేదు. తన భార్య తన
స్హధర్ా చార్నణిగా తన మనసవను తెలుసకోలేక గాయ ప్ర్నచిందని అయన మథన ప్డాురు.
55

ఈవిధంగా శాస్ిప్ర్నశ్లధన చేసాని లక్ష్మణరుయలకి ఒక అయిదు విషయాలోా మర్నంత స్పషటత


భగవంతుడి నుంచి పంద్మలని అనిపించింది. అవి ఏమిటంటే:
అస్లు ప్ర్మాతా ఎవరు? ప్ర్మాతాా, ఆతా అనాి ఒకటేనా?
మోక్షానికి అస్లైన ఉపాయం ఏమిటి?
మోక్షం పంద్మలంటే మర్ణించే ముందు భగవంతుడిని తలుచుకోవ్యలా?
మోక్షం వంటనే లభించవచాి లేక ఎనోి జనాలు ఆగాలా?
ఇవి గాక ఇంక్కక స్ందేహం క్లడా కలిగింది లక్ష్మణరుయలకి. అదేమిటంటే "నాక్వ
మంత్రోప్దేశం చేసే గురువు ఎవరు? " అని.
క్తంచీ పూరుణలు గార్నతో ప్ర్మాతా స్ంభాషిసాాడ్ని ప్రతీతి కద్మ, ఆయనేి అడుగుద్మం అని
అనుక్వనాిడు లక్ష్మణరుయలు. ఆ విషయమై ఆయనిి అడిగారు. నేను భగవంతుడిని ముందు
కనుక్వకంటాను. అయన స్రేనంటే నీ ప్రశిలు చబుదువుగాని అనాిరు అయన.
ఆ మరాిడు రాత్రి సావమికి విస్నకర్రతో వీసూా సావమిని సేద తీరుసూా వినయంగా సావమిని
వేడుక్కనాిరు - సావమీ లక్ష్మణరుయలు క్కనిి ప్రశిలు అడుగుతాడ్ట. మీ స్మాధ్యనాలు
క్తవ్యలట! ప్రశిలను తెలుసక్వని ర్మాంటారా!
సావమి చిరునవువ నవ్యవరు. స్మాధ్యనాలే చబుతాను; లక్ష్మణరుయలు కి చప్పు. అదుుతం.
ఆశిర్యంగా వినసాగారు క్తంచీ పూరుణలు .
"నేనే ప్ర్మాతాను" "ప్ర్మాతా జీవుడు ఒకటి క్తదు"
"మోక్షానికి ప్ర్మ ఉపాయం శర్ణగతే"
"ననుి శర్ణు పందిన వ్యర్నకి అంతిమ స్ాృతి నియమం లేదు"
"ఈ దేహానిి విడ్వగానే మోక్షమే" "మహాపూరుణలే నీక్వ మంత్రోప్దేశం చేసాారు"
తాను అడ్గక్వండానే తన ప్రశిలకి స్మాధ్యనాలు లభించడ్ం లక్ష్మణరుయలకి ఆశిర్యం
కలిగించలేదు, ఎందుకంటే ఆ ప్ర్మాతా స్ర్వఙ్ాతవం మీద అతనికి ఉని అపార్ నమాకం. ఆ
స్రేవశవరుడు స్రోవనితుడు, స్ర్వ శకిామంతుడు, ఆదిమధ్యయంతర్హితుడు, అవయయుడు.
సాక్తర్ నిరాక్తర్ నిరుగణుడు, స్రావంతరాయమి. స్కల లోక ర్క్షక్వడు.
తనక్వ మంత్రోప్దేశానిి చేయమని ప్రార్నాంచడానికి మహాపూరుణల కోస్ం శ్రీర్ంగానికి
బయలుదేరాడు లక్ష్మణరుయడు. మధురాంతకం అనే ప్టటణనికి చేర్న అకకడ్ రాత్రి విశ్రమించేరు.
56

అదే స్మయానికి, దైవ స్ంకలపం అనిట్లా, మధురాంతకం చేరారు మహాపూరుణలు. ప్ర్స్పర్ం


కలుసక్వని క్వశల ప్రశిలు అయిన తరువ్యత తన మనః స్ంకలపం చపాపరు లక్ష్మణరుయలు. తనకి
మంత్రోప్దేశం చేయమని మహాపూరుణలని అభయర్నాంచారు. "నేను కంచిలో చేసాాను ప్ద"
మనాిరు మహాపూరుణలు. సావమీ, శర్తర్ం క్షణ భంగుర్ం కద్మ, కనుక దయచేస్త్ర వ్యయిద్మ
వేయవదాని లక్ష్మణరుయలు ప్రార్నాంచగా "స్రే" అని మంత్రోప్దేశ ప్రక్రియని ప్రార్ంభించేరు
మహాపూరుణలు.
మన ఆతా అనే వసావుని ప్ర్మాతుాని సేవలో ఉప్యోగ ప్డ్డానికి చేసే ఒక్తన్నక స్ంసాకర్మే
మంత్రోప్దేశం. ఉద్మహర్ణకి మనకి ఆకలి వేస్త్రనప్పుడు ఆకలి తీరుికోడానికి బియాయనిి కడిగి,
ఉడికించి, అనింగా మారుిక్కని తింటాం కద్మ. ఆ కడ్గడ్ం, ఉడికించడ్ం వంటి ప్నులని
బియాయనికి చేస్త్రన స్ంసాకరాలు. అదే విధంగా ఆతా అనే వసావుని భగవంతునికి
నివేదించాలంటే చేసే స్ంసాకర్మే మంత్రోప్దేశం.
మహాపూరుణలు వైదిక ప్దాతిలో, శాసాినుగుణంగా లక్ష్మణరుయలకి ఈ స్ంసాకరాలు
కటాక్షించారు. ఆ తరువ్యత ఇదారూ క్తంచీపుర్ం చేరుక్వనాిరు. అకకడ్ యామునమునులు
తనకి అనుగ్రహించిన వేద్మంత ర్హసాయలు లక్ష్మణరుయలకి తెలియ ప్ర్చడ్ం ఆర్ంభించేరు
మహాపూరుణలు.
లక్ష్మణరుయలు స్ర్ళ్ స్వభావులు. విప్ావ భావ్యలునివ్యరు. భగవత్ సేవ కనాి భక్వాల
సేవయందు ప్రీతి అధకంగా గలవ్యరు. క్తనీ అయన భార్య మనస్ాతవం ఇందుక్వ పూర్నాగా భినిం.
ఆనాటి సాంప్రద్మయ బ్రాహాణ క్వట్లంబాలలో ఉండే మడి, ఆచారాలను పూర్నాగా పాటించే
క్వట్లంబం నుంచి వచిిన వయకిా ఆమె. భర్ా అంటే అమిత ప్రేమానురాగాలు, భకిా ఉనాి క్లడా తన
ప్రవర్ానని ఆయనకి అనుక్లలంగా మారుికోవడ్ం తెలియని అమాయక్వరాలు ఆవిడ్. భర్ా
మేధ్యశకిాని, పాండితాయనిి, గంభీర్మైన రూపానిి గ్రహించిన అయన ప్ర్నచయసాలంతా
అబుుర్ప్డుతుంటే, తన భర్ాని చూస్త్ర గర్నవంచక, "మా వంశం చాలా గొప్పది, మా ఆచార్
వయవహారాలు ఇంక్త గొప్పవి” అనే భావంతో ఉండేది తను. అయితే ఇందులో ఆమె దోషం
ఏముంది, ఆమె పెర్నగిన వ్యతావర్ణం అలాంటిది మర్న.
లక్ష్మణరుయలుకి తను అవతర్నంచిన ప్రయోజనం న్ర్వేరాిలివన స్మయం ఆస్నిమైంది.
ఆదిశేష్టలు శ్రీమనాిరాయణునితో "స్రే" అని మాట మొదలు పెటాటలివన స్మయమనిమాట.
57

అలాగే ప్రాంక్వశులు సూచించిన "భవిషయద్మచార్య" పాత్రని సీవకర్నంచాలివన స్మయం క్లడా


దగిగర్ ప్డింది. అంతేక్తక్వండా నాధ మునుల ఆశయాలని అమలు చయాయలివన స్మయం
క్లడా ఆస్నిమయింది. యామునామునుల చర్మశర్తర్ం దగగర్ తను చేస్త్రన ప్రతిజా క్లడా
న్ర్వేరాిలివన స్మయం ఆస్నిమైంది. ఇహ గృహసథగా క్కనసాగడ్ం ముగించాలివన
స్మయం క్లడా ఆస్నిమైంది అని అర్థమైంది లక్ష్మణరుయలకి. ప్రజలందర్న నడ్వడిక కోస్ం,
ఆదర్శంకోస్ం అలోచించి వ్యర్న మేలు కోస్ం సీతమా వ్యర్నని అడ్వులక్వ ప్ంపిన రామచంద్రుడు
స్ంచర్నంచిన భూమి మీద కద్మ లక్ష్మణరుయలు క్లడా అవతర్నంచింది మర్న. ఏవో న్పాలు
చూపించి భార్య క్షేమంగా పుటిటంటికి చేరుక్వనేటట్లా చేస్త్ర తాను స్నాయస్ం తీసేసక్వనాిరు
లక్ష్మణరుయలు.
వేదప్రమాణం గా మన జీవన విధ్యనం నాలుగు ర్క్తలుగా విభజించారు ఋష్టలు. అవి 1 .
బ్రహాచర్యం - అంటే విద్మయభాయస్మే చేసూా జీవితానిి గడిపెయయడ్ం. 2. గృహసాథశ్రమం -
వివ్యహం చేసక్వని శార్తర్నక భోగాలు అనుభవిసూా జీవితం గడ్ప్డ్ం. ౩. వ్యనప్రస్థం -
గృహసాథశ్రమ కోర్నకలు తీర్నన తరువ్యత స్ంసారానిి వదిలివేస్త్ర భార్యతో కలిస్త్ర ముని లాంటి
జీవితానిి గడ్ప్డ్ం. 4. స్నాయసాశ్రమం - ఇతరుల కోస్మే తన జీవితానిి
ధ్యర్బోయాలనుక్వంటే అది స్నాయస్మే - అంటే స్మస్ా కోర్నకలను, భోగాలను, అనుబంధ్యలను
తాయగం చేయడ్మే. ఈ నాలుగూ నాలుగు విభినిమైన జీవన విధ్యనాలు. దీనిి బటిట
లక్ష్మణరుయలు ఏ జీవితానిి ఎంచుక్వనాిరో మనకి అర్ామైంది కదూ.
వివ్యహం, ఉప్నయనం (వడుగు) లాగానే స్నయస్త్రంచడ్ం అనేది క్లడా ఒక విధమైన ప్రక్రియ.
అది సీవకర్నంచిన వ్యరు జీవితాంతం క్తష్య వస్ిమే ధర్నంచాలి. అది తాయగానికి గురుా. అలాగే
వ్యరు ఒక దండ్ం ధర్నంచాలి. అది ఒక దండ్ం క్తవచుి లేక త్రిదండ్ం క్తవచుి. త్రిదండ్ం అంటే
మూడు దండాలు కలిపి కటిటన ఒక దండ్ం. అది విష్టణ స్వరూప్ం. చాల ప్విత్రమైనది. ద్మని చివర్
జలప్విత్రం అనబడే ఒక తెలాటి వసాినిి బంధసాారు. అది ఒక జండా లాగ కనిపిసాంది
సామానుయలక్వ. అట్లవంటి వ్యర్నని త్రిదండి అని పిలుసాారు.
“స్నియస్ాం మయా, స్నియస్ాం మయా, స్నియస్ాం మయా” అని మూడు సారుా ఉచిర్నంచి
లక్ష్మణరుయలు యతులైనారు. క్తష్యానిి, త్రిదండానిి ధర్నంచి అయన కంచి వర్దరాజ
పెరుమాళ్లళను దర్నశంచుకోవడానికి క్తంచిపూరుణలతో స్హా ఆలయానికి రాగానే, సాక్షాతుా
58

సావమి అర్ిక ముఖంగా లక్ష్మణరుయలని గౌర్వించి "ఇకనుంచి మీ నామధ్యయము


"రామానుజులు" , మీరు యతిరాజులై భాస్త్రంచదరు గాక" అని ఆజా ఇచేిరు. అందరూ జయ జయ
ధ్యవనాలు చేయగా భగవంతుడి చేత స్నాానింప్బడిన భగవత్ రామానుజులు లోకోదార్ణక్వ ఆ
క్షణం నుంచి కంకణం కట్లటక్వనాిరు.
(స్శేషం ...)
59

Maremanda Raghavendra Rao,


M.A.Public Administration, M.A.(Astrology), Senior
Journalist (Retired) from Andhra Bhoomi.. Did his
Journalism in Bhavans College, Basheerbagh, Hyderabad.
(M) 80991026636

హేమాచల నర్స్త్రంహసావమి ఆలయం


మలూారు లేద్మ హేమాచల నర్స్త్రంహసావమి ఆలయం వర్ంగల్ జిలాా మంగపేట మండ్లంలో
ఉంది..అటవీ ప్రాంతంలో ఉని ఈ ఆలయం మణుగూరుకి 50 కి.మీ, భద్రాచలానికి 80 కి మీ ,
వర్ంగల్ ప్టటణనికి 130
కిలోమీటర్ా దూర్ంలో
ఉంది..ఈ ఆలయానికి
4,776 ఏళ్ా కిందటి చర్నత్ర
ఉంది..శ్రీలంక రాజు
రావణసరుడు తన
చలెాలు శూర్పణఖక్వ ఈ
అర్ణయనిి క్తనుకగా
ఇచాిడు..రాముని
వనవ్యస్ం స్మయంలో
ఖర్దూషణది రాక్షసలు
ద్మడి చేయగా వ్యర్నతో
పాట్ల 44 వేల మందిని ఆయన హతమార్నిన ప్రాంతం ఇది అని చబుతారు.
ఇకకడ్ వలిస్త్రన 9.2 అడుగుల ఎతుా 16 చేతులలో వివిధ ఆయుధ్యలను ధర్నంచిన
నర్స్త్రంహసావమి విగ్రహానిి తాకితే మనిషి శర్తర్ంలా మెతాగా ఉండ్డ్ం విశేషము. సావమిని
పూజారులు మినహా ఎవరూ ముట్లటక్వనే అవక్తశం లేదు. పూజారులు సావమికి నూన్తో
అభిష్యకం చేసాారు. సావమి నాభి నుంచి వచిిన గంధం సవ్యస్నాభర్నతంగా ఉండ్డ్మే క్తక
స్ర్వరోగాలను నయం చేసే శకిావంతమయినది. దీనిని భక్వాలక్వ ప్రసాదంగా ఇసాారు. అలాగే
60

సావమివ్యర్న చమట నుంచి నీరు ఉదువించి క్కనేరుగా ఏర్పడింది..అది జలపాతంగా మార్న


ప్రవహిసాంది. దీనికి అప్పటి మహారాణి రుద్రమదేవి చింతామణి జలపాతంగా పేరు పెటిటంది
అని, శర్తర్ంలో చింతలనిి
ఈ నీరు సేవించడ్ం ద్మవరా
తీరుతాయని భక్వాలు
విశవస్త్రసాారు. 2003
గోద్మవర్న పుషకరాల
స్మయంలో
దేవ్యద్మయశాఖ ప్ర్నధలో
ఉని ఈ ఆలయానిి భక్వాల
స్హాయ స్హక్తరాలతో
పునర్నిర్నాంచారు. క్షేత్ర
పాలక్వడు శిఖర్
హనుమంతుని, నర్స్త్రంహ
సావమి చలెాలు విగ్రహానిి,
రాజయలక్ష్మి, భ్రమరాంబ దేవి
ఉప్గుడులను ఇకకడ్ దర్నశంచుకోవచుి..అటవీ ప్రాంతంలో స్ముద్ర మటాటనికి 1500 అడుగుల
ఎతుాలో క్కండ్పై ఉని సావమిని ప్రకృతి అంద్మల మధయ ఆహాాదభర్నత వ్యతావర్ణంలో
దర్నశంచుక్కని మంచి అనుభూతిని పందవచుి. ఆలయం ఉదయం 8.30 నుంచి సాయంత్రం
5.30 వర్క్వ మాత్రమే తెర్నచి ఉంట్లంది..ఆ తరావత సావమి వ్యరు విహర్నసాార్ని భక్వాల నమిాక.
అర్ణయంలో ఉని ఈ ఆలయానికి రోడుు నుంచి ఆటోలు ఇతర్ వ్యహనాలు ఉంటాయి. రాత్రిపూట
బస్ చేసేందుక్వ వస్తి లేదు. వైశాఖ శుదా పౌర్ణమి నాడు సావమి దర్శనానికి వేలాది మంది
భక్వాలు వచిి ఉతవవం, పూజాది క్తరాయలలో పాలు ప్ంచుక్వని సావమి వ్యర్న ఆశీసవలు
పందుతారు.
61

శాస్ిం విధంచిన స్నాయసాశ్రమం


(వ్యట్వ అప్ప గ్రూప్ నుండి సేకర్ణ)
-- “జగదుగరు బోధలు” నుండి కంచిప్ర్మాచార్యవైభవం

మన దేశంలో నానావిధ్యలవ్యరు స్నాయసలెందరో వునాిరు. వీరవవరూ ఫలప్రదం, లాభకర్ం


అయినప్ని ఏదీ చేయరు. గృహసాలు పెటేట భిక్షవలా జీవిసూా వుంటారు. ఈ భిక్ష స్నాయసలందరు
ప్రోప్ జీవనులనీ, వీర్నవలా దేశానికేమీ లాభించదనీ మనప్ర్నపాలక్వలలోనే క్కందరు
అభిప్రాయప్డుతూ వుంటారు. ఈ స్నాయస్త్ర జనస్మూహానిి క్లడ్గటిట ప్రజ్యప్యోగకర్మైనప్ని
చేయిసేా మంచిదను తలంపుతో “అఖిల భార్త సాధు స్ంఘమ”నే స్మాజానిి ఇటీవల
న్లక్కలాపరు. వీర్నలో క్కందర్నని స్ంచార్ ప్రచార్క్వలుగా నియమించి వ్యర్నకి క్కంత ప్రతిఫలం
ముటటచప్పుతూ ప్రజాహితం సాధంచాలని ఆలోచించారు.
అవును, దేశంలో ఈ స్నాయస్త్రమూక ఎక్వకవగా నునిమాటనిజమే. వీరు ప్రోప్జీవనం
చేసానిమాట నిజమే. అలావుండ్టం మంచిది క్తనిమాట స్తయమే. క్తని స్నాయసలు
ప్రోప్జీవనం చేయక్లడ్దనే అభిప్రాయానీి, స్నాయసలు భిక్షాటనవలానే జీవించాలనే
శాస్ివిధని- ఈరంటినీ స్మనవయించడ్ం ఎలాగూ అనేదే ప్రశి.
నాలుగాశ్రమాలవ్యర్నలో స్నాయసలక్వ, బ్రహాచారులక్ల మాత్రమే భిక్షాజీవనం అర్ుమనీ,
విహితమనీ శాస్ిం చప్పుతునిది. బ్రహాచారులు గురుక్వలవ్యస్ం చేసేటప్పుడు చాలా క్కలది
గృహములందు 'భవతిభిక్షాందేహి' అని ఇలాాండ్ర నడిగి, తమకోస్ం గురువుకోస్ం అనిమును
తెచుికోవ్యలి. దీనివలా రండు ప్రయోజనాలు కలుగుతునివి. విద్మయర్నథ తన చదువుకోస్ం
వినియోగించుకోడానికి ఎంతో క్తలమూ, శకిా దీనివలా కలిస్త్రవస్ావనేది ఒకటి; రండోది
విద్మయర్జన కవస్ర్మైన వినయమూ, చితాశుదీా దీనివలా అలవడుతవనేది. గురుక్వల వ్యస్మందు
ఈ భిక్షాటనం రాచబిడ్ులక్ల విధంప్బడింది. బ్రహాచారులిలా తెచిిన భిక్షానిమును
గురువుకర్నపసేా ద్మనిని గురువు అందర్నకీ ప్ంచిపెడ్తాడు. విద్మయరుథలు గురువులక్వ
జీతాలివవడ్మనేది ఆనాడు లేదు. విదయ పూర్నా యయిన పిమాట శిష్టయడు గురువునక్వ శకిా క్కలది
62

దక్షిణ స్మర్నపసాాడు. దేశంలో ఉని రాజులవలా, స్ంప్నుిలవలా శిష్టయలు ఈ దక్షిణను


స్ంపాదించి భకిాపూర్వకంగా గురువులక్వ అర్నపంచేవ్యరు.
స్నాయస్త్ర గూడా ఇలా భిక్షానింవలా జీవించవలస్త్రందే. చితావృతుాలను విషయజాలమునుండి
మర్లించి ప్ర్మాతా ధ్యయనమందు నిర్ంతర్ంగా లగిం చేస్త్రవుంచడ్మే అతనికి విహిత కృతయం,
స్నాయసలు జీవనార్థం ఏదో వృతిా నవలంబించి అందర్నవలె లాభకర్మైన ప్నులుచేసూా ఉంటే,
వ్యర్నకి విహితమైన బ్రహానిషిక్వ భంగం కలిగితీరుతుంది. స్నాయస్త్ర స్ప్ాభిక్ష చేస్త్ర జీవించాలని
శాస్ిం విధంచింది. స్ప్ాభిక్ష అంటే ఏడు ఇండ్ాయందు మాత్రమే భిక్షనర్నథంచాలి. ఆ అర్నథంచడ్ం
గూడా ఇంటి ముందు నిలిచి అడ్గాలి. ఆ నిలవడ్ం గూడా గోదోహనక్తలమాత్రం నిలవ్యలి
అంటే, ఆవును పాలుపిదుక్వట కెంతక్తలము ప్ట్లటనో అంతసేపే నిలవ్యలి. ఈ విధంగా
లభించిన భిక్షానిముచే అతడు జీవించాలి భిక్ష దొర్కనినాడు ఉప్వస్త్రంచాలి. స్నాయస్త్ర
అలాపహార్ముతో బ్రతక్తలని, కషిటంచి విద్మయర్జనం చేయవలస్త్రన బ్రహాచార్న కడుపునిండా
తినవలెనని క్లడా దీనివలా ఏర్పడుతునిదని మనం గ్రహించాలి.
''యతిశి బ్రహాచార్త చ ప్క్తవనిసావమినా వుభౌ||''
అనే శాస్ిం యతులక్వ, బ్రహాచారులక్వ ప్క్తవని జీవనం విధసానిది. కనుక వ్యర్నకి అనిం పెటేట
బాధయతను గృహసథలక్వ క్లడా విధసానిదనిమాట. ఇలాభిక్షానిముచే జీవించే ఈ ఉభయుల
వలాా స్ంఘానికి కలిగే హాని ఏమీ లేకపోగా, ఎంతో మేలు కలుగుతుని విషయం మనం
గమనించాలి భిక్షాటనంచేసూా చదువుక్కని విద్మయర్నథ వినీతుడ్గుటేక్తక, అట్లా స్ంపాదించిన
విద్మయవినయములచే స్దగృహసథడై స్ంఘానికి మికికలి ఉప్యోగిసాాడు. ఇక స్నాయసల మాట
అడుగుతారా? స్ంసార్భార్ం మోయలేక భిక్ష వలా అనాయాస్ జీవనం జరుగుతుందికద్మ అని
క్తవులుగటిటన వ్యర్ందరు స్నాయసలు క్తరు. అటిటవ్యరు భిక్షారుులు క్తరు. ఐహిక్తముషిాక ఫల
భోగవిరాగియై ఆలుబిడ్ులను, ఇలూావ్యకిలిని, సఖయములను విడ్నాడి, యథావిధగా
ఆశ్రమసీవక్తర్ం చేస్త్రనవ్యరే నికకపు స్నాయసలు. అటిటస్నాయస్ం అందర్నకి సకర్ంగాదు.
అటిటయతులే భిక్షారుులు. బ్రహానిషితో క్తలంగడిపే అటిట మహనీయులు ఉతామగతులక్వ మార్గం
చూపెట్లటతూ వుంటారు. కనుక వ్యర్న వలా లోక్తలకి మేలే కలుగుతుంది. అటిట యతులు అరుదుగా
ఉంటారు. వ్యర్నని భర్నంచడ్ం స్ంఘాని క్కక కషటంలోది క్తదు.
63

లోకంలో మనక్వ కనిపంచే స్నాయసలందరు అటిట మహనీయులు క్తరు. బౌదామతానిి


అవలంబించినక్కనిి దేశాలలో ప్రజలందరు నియమనిగ్రహముల కోస్ం క్కనాిళ్లళ భిక్షుక వృతిా
సీవకర్నంచాలనే నియమం ఉనిది. వ్రతప్ర్నస్మాపిాయైన పిమాట క్కందరు గృహసాథశ్రమం
సీవకర్నసాారు. తకికనవ్యరు భిక్షుక్వలుగానే ఉండిపోతారు. అటిట యథార్ాభిక్షుక్వలనుచూచి,
ప్నిపాట్లలలాని స్మరులు గూడా క్కందరాదేశాలలో క్తవులుగటిట భిక్షాటనం వలా
ఆశ్రమజీవనం చేసూా ఉండ్డ్ం కదుా.
ఆటేా మన దక్షిణ దేశంలో క్కందరు ప్ర్దేశులమనీ, ఉతార్దేశంలో సాధులమనీ బయలుదేర్న
భిక్షాటనముచే సఖంగాజీవిసూా ఉంటారు. స్నాయసలక్వవిహితమైన వ్రతపాలనంక్తనీ,
నియమనిషిలుక్తని, స్ంప్రద్మయంక్తని, ఆశ్రమసీవక్తర్ంగాని వీర్నకకకర్లేదు. పటటకోస్ం
దేవులాటేతప్ప వీర్నకి బ్రహానిషితో ప్నిలేదు. ప్రోప్జీవనం చేసే ఈ స్మరులను
ప్ర్నహర్నంచవలస్త్రందే. మేము క్తదనము. క్తనీ ఈ కలుపు మొకకలను ఊడ్బెర్నకేయతింలో
పైరు మొకకలనుగూడా పీకివేయవలదనే మేము చపేపది. లోకస్ంగ్రహార్థం ఆశ్రమసీవక్తర్ం
చేస్త్రన యథార్థ యతులను స్మరులని తెగనాడ్దగదు. దండ్ కమండులు ధ్యర్ణంవలా,
వైరాగయవర్ానంవలా గుర్నాంప్దగిన యథార్థస్నాయసలు ఒక్తన్నక అచిమైన స్ంప్రద్మయంలో
వ్యరై ఉంటార్ని క్లడా మనం గ్రహించాలి.
స్నాయసలక్కక స్ంఘమంటూ అకకర్లేదు. ఏక్తంతవ్యస్ం చేయుటేతప్ప స్ంఘాలుగాక్లడ్టం
స్నాయసల లక్షణంక్తదు. స్ంఘములుగగూడిన స్నాయసలు ఆశ్రమధర్ాభ్రష్టిలై తామూ
లోకసామానయంలో చేర్నపోతారు.
క్తబటిట స్నాయసలక్వ, బ్రహాచారులకేతప్ప ఇతరులక్వ భిక్షాజీవనం ప్నికిరాదు.
ప్నిపాట్లలలాక భిక్షాటనంచేసే స్మర్నతనానిి మానుపటక్వ రండు ఉపాయములు కనిపసానివి
(1) బహుజనులక్వ విర్నవిగా ప్నికలిపంచటం (2) స్ంప్నిల భోగానుభవ్యలక్వ నిరుపేద
కషటజీవనానికి వుండే వయతాయసానిి తగిగంచడ్ం వీనిలో మొదటిప్ని ప్రభుతావనిది, రండ్వది
ప్రజలది జీవనపుటంతసా (సాటండ్రుు ఆఫ్ లివింగ్) పెరుగవలెనంటూ నేడుప్ఠించే మంత్రాలక్వ
ఫలితమేమిటంటే, భోగాస్కిా పెర్గడ్మే భోగాలను విడ్నాడి, గ్రాస్వ్యస్దైనయం లేక్వండా,
మితంగా, సమయంగా బ్రతకడ్మే నిజమైన స్షలిజమనిపించుక్వంట్లంది.
శీతావ్యతాతప్ముల నుండి ర్క్షించే స్ముచిత వస్ిధ్యర్ణం, జిహవచాప్లయం కోస్ం క్తక
64

శర్తర్ధ్యర్ణం కోస్ం భుకిా. ఇదే స్షలిజపు లక్షణము దేహధ్యర్ణ మాత్రమైన భుకిాయే


అప్ర్నగ్రహమనిపించుక్కంట్లంది. దేశస్ంప్దను విజాానాభివృదిాకి, దేశర్క్షణక్వ
వినియోగించాలేక్తని భోగానుభవ్యలకై వచిించక్లడ్దు. జీవనవయయానిి
స్ర్ళ్జీవనానికిస్ర్నప్డేటట్లాతగిగంచాలిగాని పెంచక్లడ్దు. అలాచేసేా ప్రజలందర్క్వ స్ర్నప్డ్ు
క్లడు గుడ్ులు, నివ్యస్మూ లభిస్ావి.
నేడు అదనపు స్ంప్దగల దేశాలు, పురుష్టలు ఆ స్ంప్దను రాజకీయంగా తమతో ఏకీభవించే
దేశాలక్వ, యుధాంలో తమక్వ తోడ్పడే దేశాలక్వ ప్ంచిపెటటడ్ం జరుగుతూ ఉంది. ఇది
క్లడ్నిప్ని. అదనపుస్ంప్దను పేదదేశాలక్వ, ప్రజలక్వ ఇవవడ్ం నాయయం. ఏ దేశానిక్తదేశం
తమక్వని స్ంప్దతో తృపిా ప్డ్టం నేరుిక్వంటే, జీవనపుటంతసథననుభవించే దేశాలు ఆ
యంతసాను క్తపాడుకోవడాని కెప్పటికప్పుడు విదేశ విప్ణులను ఆక్రమించుక్కంటూ వుండ్టం,
ఆ కృత్రిమపు వ్యపు ఎప్పుడు బుసవన తీస్త్రపోతుందో అని భయప్డ్తూ వుండ్డ్ం తప్పదు.
మింటిఎతుా పెర్నగినవ్యనికి ప్డిపోతానేమో అనే భీతి వంటాడుతూనే వుంట్లంది. ఇతర్
దేశాలను అనుకర్నసేా, ఎప్పటికైనా మనక్ల ఈ దుర్వస్థ ప్ట్లటతుంది.
ఇంతక్ల స్నాయసానికి, స్ంఘటనక్వ చుకెకదుర్నేది ప్రసాతం. స్నాయసలను పోషించే భారానిి
స్ంఘం వహించక తప్పదు. పటటకోస్ం భిక్షాటనం చేసేవ్యర్నకి ప్నిపాట్లలు చూపించాలి.
యథావిధగా ఆశ్రమ సీవక్తర్ం చేస్త్రన స్నాయసలను, ప్రోప్జీవనం చేసే స్మరులను
నిందింప్రాదు. స్నాయసలను స్ంఘటితప్ర్చి, ప్రభుతవం చేయవలస్త్రన ప్నులను వ్యర్నచే
చేయింప్ బూనడ్ం క్లడా యుకాంగాదు.
అపార్ కరుణస్త్రంధుం జాానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముద్మవహం ।।

మహనీయుల మాట
సేిహం చేసేటప్పుడు విలువైన వ్యళ్ళతో క్తదు. నీ విలువ తెలిస్త్రన వ్యళ్ళతో సేిహం చేయి.
నువువ బాధప్డే రోజు ఎప్పటికి రాదు.

స్తయనారాయణ స్ంభొటా: 94946 61300


65

సందర్క్తండ్ పారాయణ ఎలా చేయాలి?


మణికంఠ నేలబటా : 95053 08475
సందర్క్తండ్ పారాయణ ప్దాతులు అనేకంగా ఉనాియి. వ్యర్న వ్యర్న
అనుక్లలతలననుస్ర్నంచి ప్దాతిని ఎంచుకోవచుి. క్కందరు నితయ పారాయణగా
సందరాక్తండ్ను అనుషిిసాారు.
* ప్రతి రోజు ఏడు స్ర్గల చొప్పున స్ంవతవర్ం వర్క్వ సందరాక్తండ్ను ప్ఠించడ్ం ఒక ప్దాతి.
రోజుకి ఇర్వై అయిదు స్ర్గలుగా నితాయనుష్ినం చేసే ప్దాతి శాస్ిం చబుతోంది.
అభీషటస్త్రదిాకోస్ం, అనిషట ప్ర్నహార్ం కోస్ం పారాయణ చేసే విధ్యనాలు చాలా ఉనాియి.
* ముప్పయి రండు ప్రాయయములు పారాయణ ఒక ప్దాతి. మొదటి రోజున సీతాదేవి
ఆంజనేయునక్వ చూడామణినివవడ్ం వర్క్వ చదవ్యలి. రండోరోజున మిగిలిన క్తండ్
పారాయణ చేయాలి. అలా 64 రోజులోా 32 ప్రాయయాలు పూర్ావుతుంది.
* 72 దినాలలో 24 ప్రాయయాలు పారాయణ చేసే విధ్యనముంది. హనుమంతుడు సీతమాను
చూసేవర్క్వ మొదటి రోజున ప్ఠించాలి. రండ్వరోజున హనుమంతుడు అశ్లకవన ధవంస్ం
చేస్త్రన ఘటటం వర్క్వ చదవ్యలి. మూడ్వ రోజున మిగిలి క్తండ్ను పూర్నా చేయాలి. ఇలా
72దినాలు చేసేా 24 ప్రాయయాలు పూర్నా అవుతాయి.
* 48 దినాలలో 12 ఆవృతుాలు ప్ఠించే విధ్యనముంది. మొదటి రోజు హనుమంతుడు
సీతాదేవిని దర్నశంచే ఘటటం వర్క్వ, రండ్వరోజు విశవరూప్ స్ందర్శనం వర్క్వ, మూడ్వరోజు
హనుమ రావణునక్వ హితోప్దేశం చేసే స్నిివేశం వర్క్వ, నాలుగవరోజు క్తండాంతం
చదవ్యలి. ఇలా 48 రోజులు చేసేా 12 ప్రాయయాలవుతుంది.
* మొదటిరోజున సీతా స్ందర్శన ఘటటం వర్క్వ, రండ్వరోజున త్రిజటా స్వప్ప వృతాాంతం
వర్క్వ, మూడ్వ రోజున చూడామణీ ప్రద్మనం వర్క్వ, నాలగవరోజున లంక్తదహనం వర్క్వ,
ఐదవరోజున మిగిలిన భాగం-పాంచాహిిక పారాయణ విధ.
ఇలా వివిధ ఆవృతుల విధ్యనాలు ఉనాియి. ఇంతే క్తక్వండా - ఒకకరోజు మొతాం సందర్క్తండ్
పారాయణ చేయవచుి. అలా చేస్త్రనటాయితే బ్రాహీా ముహూర్ాంలో సాినాదిక్తలు చేస్త్ర
66

అప్రాహాణతూపర్వమే (మధ్యయహిం లోప్ల) పూర్నా చేయాలి. దీనికి శకిా లేకపోతే రండు రోజులు
పారాయణ చేయవచుి.
* అలాగే మూడు రోజుల పాట్ల రోజుక్వ క్కనిి స్ర్గల చొప్పున విభజించుక్కని పారాయణ
చేయొచుి. అలాగే నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమిాది దినములు పారాయణ
చేయవచుి.
ఎప్పుడు పారాయణ చేస్త్రనా ముందుగా విఘ్నిశవర్ పూజచేస్త్ర, స్ంకలపం చప్పు క్కని
శ్రీసీతారామాంజనే యులను షోడ్శ్లప్చారాలతో అర్నించి, పుస్ాక్తనిి పూజించి, పారాయణ
ప్రార్ంభించాలి. మధయలో ఇతరులతో స్ంభాషించడ్ం క్తనీ, లేవడ్ంగానీ చేయరాదు.
పారాయణంతంలో క్వాప్ాంగా పునఃపూజచేస్త్ర మంగళ్ హార్తి ఇచిి,మంగళ్ శ్లాక్తలు చదవ్యలి.
పారాయణక్వ ముందు గురూప్దేశం ద్మవరా లభించిన శ్రీసీతారామమంత్రం, ఆంజనేయ
మంత్రం జపించడ్ం మంచిది.
ఉప్దేశం లేనటాయైతే 'శ్రీరామాయనమః' లేద్మ ' శ్రీరామ జయరామ జయజయరామ ' - అనే
మంత్రానీి,
' శ్రీ హనుమతేనమః ' లేద్మ ' శ్రీహనుమాన్ జయ హనుమాన్ 'జయ జయ హనుమాన్ ' అనే
మంత్రానీి జపించడ్ం మంచిది.
ప్టిక బెలాం కలిపిన పాలు, ఫలాలు, తాంబూలం, నేతి అపాపలు నివేదించి
పారాయణ చేయడ్ం మంచిది.
" అస్యశ్రీ సందర్క్తండ్ మహామంత్రస్య వ్యలీాకి ఋషిః - అనుష్టటప్ ఛందః కవచినాినా ఛంద్మంస్త్ర
శ్రీమద్మంజనేయో దేవతా మమ స్రావనిషట నివ్యర్ణరేథ స్రావభీషట స్త్రదాయరేథ శ్రీ సందర్క్తండ్
పారాయణ పాఠే వినియోగః" అని చపిప పారాయణ చేయాలి.
చైత్రమాస్ంలో పారాయణ ధర్ావృదిా, వైశాఖంలో స్ంప్తవమృదిా, జేయషిం స్రావర్థస్త్రదిా,
ఆష్ఢ్ంలో ధర్ానాశనం, శ్రావణంలో కర్ావృదిా, ఆశవయుజంలో ధనవృదిా, భాద్రప్దంలో
సామానయం, క్తర్నాకంలో యశ్లవృదిా, మార్గశీర్షం బహుఫల ప్రదం, పుషయం స్రావర్థనాశకం,
మాఘంలో ధరాాది స్ంప్దలు, ఫ్లలుగణంలో క్తర్యస్త్రదిా.
తాతపర్యంగా - ఆష్ఢ్, భాద్రప్ద, పుషయమాసాలు విడిచి మిగిలిన తొమిాది న్లలు శ్రేషిం.
తిథులలో పారాయణ ప్రార్ంభానికి విదియ, (కృషణ) పాడ్యమి, తదియ, ప్ంచమి, త్రయోదశి,
67

స్ప్ామి, ఏక్తదశి - ఉభయ ప్క్షాలలో శ్రేష్ిలు. వ్యరాలలో ఆదివ్యర్ం కర్ావృదిా, స్మవ్యర్ం


పాప్నాశనం, బుధవ్యర్ం కీర్నా, గురువ్యర్ం శుభవృదిా, శుక్రవ్యర్ం అర్ావృదిా. మంగళ్,
శనివ్యరాలు పారాయణ ప్రార్ంభానికి మంచివి క్తవు.
నక్షత్రాలలో-అశివని, రేవతి, పూరావభాద్ర, పూరావష్ఢ్, పూర్వఫలుగని (పూర్వత్రయం),
పునర్వస, పుషయమి, ఉతార్, హస్ా, చితా, శ్రవణం - శుభకరాలు. శుదిా చేస్త్రన గృహం, గంగా
గోద్మవరాయది పుణయ నదీతీరాలు, స్ర్వపుణయక్షేత్రాలు, గోశాల, తులస్త్రకోట, అగిిహోత్రగృహం,
వేదవేతాల స్నిిధ - పారాయణక్వ ఉతామ క్షేత్రాలు. అయోధయ, క్తశీక్షేత్రాలు, స్ముద్రతీర్ం,
దేవ్యలయం ఇవి ఉతామ స్థలాలు.
స్తుపరుష్టల సాంగతయం
మానవులు ఎలాప్పుడూ స్తుపరుష్టల సాంగతయంలో గడ్పాలి. ఎందుకనగా స్తుపరుష్టలు ఎనిడూ క్లడా
వ్యర్న మనసలో ఇతరుల గుర్నంచి చడుగా ఆలోచించరు. వ్యరు ఎప్పుడూ క్లడా ఇతరులక్వ స్హాయం
చేయాలని మాత్రమే ఆలోచిసాారు. అలాంటి వ్యరు ప్రతియొకకర్నలోనూ మంచిని మాత్రమే చూసాారు,
చడును ఎప్పుడూ చూడ్రు. ప్రతి వయకిాలోనూ మంచి, చడు రండు లక్షణలు ఉనాియి. అందరూ
మంచివ్యరు క్తదు, అలాఅని అందరూ చడ్ువ్యరు క్తదు. అందువలన ప్రతి వయకిాలోనూ మంచి లక్షణలను
మాత్రమే మనం చూడాలి తప్ప చడు లక్షణలపైన ఎప్పుడూ శ్రదా చూప్క్లడ్దు. స్తుపరుష్టలు ఇలానే
వుంటారు. ఈ విషయంలో ఈశవరుడిని ఒక ఉద్మహర్ణగా చపాపరు. క్షీర్సాగర్ మథనం నుండి
చంద్రుడు మర్నయు హాలాహాలం ఉదువించాయి. ఈశవరుడు అందర్నకీ కనిపించే విధముగా చంద్రుడిని
తన శిర్సవపై ఉంచి, విష్నిి మాత్రం తాను కంఠంలో ద్మచిపెటాటడు. దీని వనుక ఉని క్తర్ణం ఏమనగా,
బయటక్వ మంచిని మాత్రమే ప్రదర్నశసూా, చడును కనప్డ్క్వండా ఉంచాలి. ప్ండితుడు మంచిచడు
రండిటినీ స్మగ్రంగా గ్రహించి, మంచిని సీవకర్నంచి, చడుని నియంత్రిసాాడు.

మనుష్టయడు ప్రతియొకకర్నలోనూ మంచిని మాత్రమే చూడాలి, చడు లక్షణలను క్తదు. క్తనీ చడు
లక్షణలను మాత్రమే చూడ్టం మనిషికి ఒక అలవ్యట్లగా మార్నంది. ఒక వయకిా ఎనోి ప్నులు చేస్త్రనప్పటికీ
అతనికి ప్రశంస్లు రావు. అలాక్తక్వండా ఒక తప్పు చేసేా మాత్రం ఆ తప్పుని మాత్రమే మనుష్టయలు
గుర్నాసాారు. ఇది మనిషి యొకక స్వభావం. క్తనీ స్తుపరుష్టలు అలా క్తదు వ్యరు మంచిని మాత్రమే
సీవకర్నంచి, చడుని పార్ద్రోలుతారు. అందువలన మనము ఎప్పుడూక్లడా స్తావంగతయంతో ఉంటే,
మనము క్లడా మంచి లక్షణలను పందుతాము, అలాక్తక్వండా చడ్ువ్యర్నతో సేిహం చేసేా మనము
క్లడా వ్యర్నలాగే దుర్ాక్షణలను పందుతాము… నేలబటా మణికంఠ శర్ా: 95053 08475
68

కసూార్న ప్ర్నమళ్ం
పిలాాడి రుద్రయయ, రాజమండ్రి: 98859 10011
కసూార్న జింక కసూార్నని తయారుచేసే గ్రంథ్థ కలిగి ఉంట్లంది.
"కసూార్త తిలకం లలాట ఫలకే - వక్షస్థలే కసాభం నాసాగ్రే నవమౌకిాకం
కర్తలే వేణుం కరే కంకణం - స్రావంగే హర్న చందనం చ కలయమ్
కంఠేచ ముక్తావళీం గోప్సీి ప్ర్నవేషిటతో - విజయతే గోపాల చూడామణి"
అంటూ చినిప్పుడు అందరూ నేరుిక్వని శ్రీకృష్టణడిని సాతించే ఉంటారు కదూ! ఆ స్మయంలో
ముందు నీక్కచిిన స్ందేహం ఏంటి అంటారా? ఈ కసూార్న అనేదితిలకం పేరా? లేక తిలక్తనేి
కసూార్న అంటారా? అదొక తిలకం బదులు వ్యడే ఆభర్ణమా? కసూార్న అంటే ఏమిటి? అని.
పూర్వ క్తలంలో మర్నయు పురాణలలో క్లడా దీని ప్రసాావన ఉంది. వ్యటిలోా దీనిని
అలంక్తరానికి, సగంధ ప్ర్నమళ్ళనికి, ఆరోగాయనికి, హోమాలకి ర్క ర్క్తలుగా వ్యడినట్లా
చప్పబడింది. మనకి తెలుసనింతవర్క్వ లేద్మ వినింతవర్క్వ దీని ప్రసాావన ఎక్వకవగా కృష్టణని
వదానే వినాిం క్తని ఇదిచూడ్ండి.
"చారు చంప్క వరాణభం హేయక వకిం త్రిలోచనం -ఈషద్మాస్య ప్రస్నాిస్యం ర్తి స్వరాణది భూషితం
మాలతీ మలయాయుకాం స్ద్రతి ముక్వటోజజాలం స్తకంఠాభర్ణం చారు వలయాంగద
భూషితం
వహిిశ్శచేనాతులైన తవతి సూక్షేణ చారుణ అమూలయ వస్ి యుగేాన విచిత్రేణతి రాజితం
చందనాగరు కసూార్న చారు క్వంక్వమ భూషితం ర్తి దర్పణ హస్ాం చ కజజలోజజాలలోచనం"🌺
అందమయిన స్ంపెంగల క్తంతి వంటి మేని క్తంతితో ప్రక్తశించేవ్యడు, ఒక ముఖము
కలవ్యడు, మూడు కనుిలు కలవ్యడు, చిరునవువతో క్లడిన ప్రస్నిమైన ముఖము కలవ్యడు,
బంగారు ర్తాిభర్ణములతో అలంకర్నంప్బడినవ్యడు, మలెా మాలలను ధర్నంచినవ్యడు,
గొప్పవైన ర్తిములతో పదిగిన కిర్తటముతో విరాజిలుావ్యడు, మంచి కంఠహార్మును
ధర్నంచినవ్యడు, సందర్మైన కంకణములు, అంగదములతో అలంకర్నంప్బడినవ్యడు,
అగిివలే ప్రక్తశించే సాటిలేని స్నిని నూలుతో వడ్కిన ర్ంగుల వస్ిముల జంటతో
ప్రక్తశించువ్యడు, చందనము, అగరు, కసూార్న, మంచి క్వంక్వమలతో అలంకర్నంప్బడినవ్యడు,
69

ర్తిపుటదామును చేతియందు కలవ్యడు, క్తట్లకతో ఒపాపరు కనుిలు కలవ్యడు అయినట్లవంటి


ఆ శివుడు కళ్ళయణర్థం స్ర్వవిధ అలంకృతుడై తర్లి వళ్ళళడు అని శివపురాణంలో చప్పబడింది.
ఎంత అదుుతమయిన వర్ణనో కద్మ! కేవలం కృష్టణడి అలంకర్ణలో వినే కసూార్నని శివుడు క్లడా
వ్యడ్టం జర్నగిందని ఈ శ్లాకం ద్మవరా తెలుస్ాంది!
"కసూార్న తిలక తిదుావ క్తలిగె గెజెజ కట్లటవ - క్తశీ పీతాంబర్ క్కడువ కణిణగె క్తడిగె హచుివ"🌺
అంటూ ఆ విష్టణవుని భజనలో క్లడా కసూార్నదే ప్రథమ సాథనం.
కసూార్నని శని, రాహు గ్రహాలక్వ; రోహిణి, మూల, భర్ణి నక్షత్రాలక్వ హోమద్రవయము క్రింద
వ్యడ్వలెనని శ్రీ విష్టణధరోాతార్ పురాణంలో చప్పబడింది.
అలానే మణిదీవప్ంలో కసూార్న మృగాలు స్ంచర్నసూా నితయం ప్ర్నమళ్ళలను వదచలుాతూ
ఉంటాయి అని మణిదీవప్ వర్ణన (దేవీ భాగవతం) లో క్లడా ఉంది. ఇనిిటిలో ముఖయ పాత్రను
పోషించే కసూార్న గుర్నంచి మర్నక్కనిి విషయాలు తెలుసక్వంద్మం.
* వ్యస్ావ్యనికి కసూార్న అనేది.......
అతయంత ఖర్తదయిన జంతు ఉతపతుాలలో ఒకటి. కసూార్నకిలో వల ద్మద్మపు రండునిర్ లక్షల
రూపాయలు!
ప్ంతొమిాదవ శతాబాం చివర్న వర్క్ల దీనిని స్హజస్త్రదాంగా తయారు చేస్త్రనా ద్మనిక్వని ఎనోి
ఉప్యోగాల వలన కృత్రిమంగా క్లడా దీనిని తయారుచేసానాిరు. కసూార్నకి ఆంగా
నామమయిన మస్టక స్ంస్ృత ప్దమయిన ముషక (వృషణలు) నుండి ఉదువించింది.
ఇది మగ కసూార్న జింక (Moschus moschiferus L.) యొకక ఉదర్ము మర్నయు
పురుష్ంగాల మధయన ఉండే ఒక ప్రతేయక గ్రంథ్థ నుండి వలువడే ప్ర్నమళ్ము.
కసూార్నని పందటం కోస్ం ఈ గ్రంథ్థ మొతాానిి జింక శర్తర్ం నుండి వేరు చేసాారు. బాగా
పెర్నగిన, ఆరోగయకర్మయిన గ్రంథ్థలో నలభై శాతం కసూార్న ఉంట్లంది. ఈ గ్రంథ్థని బాగా
ఎండ్పెటటడ్ం వలన అందులో ద్మగి ఉని ముదురు ఎరుపు ర్ంగులో ఉండే కసూార్న నలుపు
ర్ంగులోకి మారుతుంది. ఇలా మార్ననప్పుడు అది వ్యడ్క్తనికి స్త్రదామయినదని అర్థం. ఇంతకీ ఈ
మగ జింక కసూార్నని ఆడ్ జింకను ఆకర్నషంచుకోవడానికి తయారుచేసక్వంట్లందిట. ప్రతుయతపతిా
క్తలంలో (మే - జూన్) ఎక్వకవ శాతం కసూార్నని తయారుచేసాంది అని శాస్ివేతాలు
చపాపరు.దీనిని టిబెట్, చైనా, తదితర్ప్రాంతాలలో ఎక్వకవగా తయారుచేసాారు.
70

కృత్రిమంగా వీటిని పెదా మోతాదులో తయారుచేసానాిరు. ఆ ఇతర్ స్ంబంధత ప్ర్నమళ్ళలను


క్లడా కసూార్న (ధవళ్ కసూార్న) అనే పిలుసాారు. అయితే ఇలాంటివి చాలా మట్లక్వ అస్లైన
కసూార్న కంటే భినిమైన ర్సాయన ప్ద్మరాాలనుండి ఉతపనిమై ఉండ్వచుి క్లడా. కసూార్న జింక
క్తక్వండా ఇతర్ జంతువుల యొకక గ్రంథ్థ స్రావక్తలు, కసూార్నని పోలిన ప్ర్నమళ్ళనిి వదజలేా
అనేక మొకకల యొకక స్రావక్తలు, ఈ వ్యస్న కలిగిన కృత్రిమ ప్ద్మరాాలను క్లడా కసూార్న అనే
భావిసానాిరు జనాలు. కసూార్నలో ఆ స్వభావ స్త్రదామైన వ్యస్నక్వ ప్రధ్యన క్తర్ణమైన ఆరాగనిక్
క్తంపౌండు ముస్కన్.
దీనికి ఉని ప్రాముఖయమయిన ప్ర్నమళ్ళనిి గుర్నాంచిన యూరోపియనుా ద్మనిని perfumes
తయార్తలో వ్యడుతారుట.
అదే క్తక ద్మనిక్వని ప్ర్నమళ్ం వలన అగరుబతుాలు, సాంబ్రాణి అనిిటికీ కసూార్న పేరు పెటిట
సొముా చేసక్వంట్లనాిరు. అందులో ఎంతవర్క్వ నిజమయిన జింక కసూార్నని కలుపుతారో
తెలియదు!
సార్ంగ నాభి, క్వర్ంగ నాభి, జింక పకికలి, ఏణమదము, ఇటిట గోరోజనము, స్హస్ర వేధ,
లత, మోదిని, మొదలయినవి కసూార్న ర్కములు.
ఆయురేవదములో క్లడా కసూార్న ప్రముఖ పాత్రని పోషిస్ాంది. ఎలా అంటే:
01. చాలా క్తలంగా కసూార్న మాత్రలను తమలపాక్వ ర్స్ంలో నూర్న తేన్లో కలిపి జలుబుకి,
దగుగకి ఔషధంగా వ్యడుతునాిరు.
02. గర్నుణీ సీిలక్వ కసూార్నని ఎక్వకవగా న్నప్పులకి
వ్యడ్తారు. వ్యతపు న్నప్పులయితే తగుగతాయి, అదే పుర్నటి న్నప్పులయితే క్తనుప జరుగుతుంది
అని కసూార్న ర్స్ం ప్టిటంచేవ్యరు.
03. వ్యతానికి అదుుతమయిన మందు కసూార్న. అందుకనే దీనిని తాంబూలంలో కలిపి తింటారు.
04. అజీర్ణం, కఫం, అతిసార్ం, అధకమయిన చమట, బాలింత ఒంటి న్నప్పులు, వ్యంతులు
మొదలయినవ్యటికి ఇది పెటిటంది పేరు. తేన్తో క్తని అలాం ర్స్ంతో క్తని ప్ర్గడ్పున ప్టిటసాారు.
71

05. మనిషి చనిపోయే ముందు శర్తర్ం చలాబడితే సార్ంగ నాభి కసూార్నని ప్టిటసేా వేడి
పుంజుక్వని (మర్న వ్యతానిి తగిగంచడానికి వ్యడ్తారు అంటేనే తెలుస్ాంది కద్మ చలాదనానిి
తగిగంచి వేడిని పెంచుతుంది అని!) మనిషి
బ్రతుక్వతాడ్ని నమిాక.
06. గుండ జబుులు, ఉబుస్ం, ఆస్ామా, మూర్ి,
నరాల బలహీనత, ధనురావతం, ప్క్షవ్యతం, మొదలయినవ్యటికి ఇది చకకని మందు. ఇలా
చప్పుక్వంటూ పోతే చాలా ఉనాియి క్తనీ ముఖయమయినవి మాత్రం ఇకకడ్ పెటాటను. కసూార్న
శ్రేషితకి మారు పేరు అంటారు.
శ్రేషిమయిన ప్సపుని కసూార్న ప్సపు అనీ శ్రేషటమయిన క్వంక్వమని కసూార్న క్వంక్వమ అనీ
అంటారు. * కసూార్నని మన కవులు మాత్రం వదులుతారా?
ముఖయంగా వేమన శతకంలో మనకి ఈ క్రింది ప్ద్మయలలో తార్స్ప్డుతుంది.
"మృగ మదంబు చూడ్ మీద నలాగనుండు - బర్నఢ్విలుా ద్మని ప్ర్నమళ్ంబు
గురువులైన వ్యర్న గుణము లీలాగురా - విశవద్మభిరామ వినుర్వేమ!"
కసూార్న చూడ్టానికి నలాగా ఉనాి ఏ విధముగా ఐతే మంచి వ్యస్న వదజలుాతుందో అదే
విధముగా గొప్పవ్యరు బయటకి ఆడ్ంబర్ము లేకపోయినా గొప్ప శకిా కలవ్యరై ఉంటారు.
దేనినీ ర్ంగు లేద్మ హంగు చూస్త్ర మోస్పోక్లడ్దు అనిది దీని నీతి.
"కన్ి ద్మని మేను కసూార్న వ్యస్న -ముస్లిద్మని మేను ముఱికి కంపు
వయసద్మని మేను వర్నణంప్ శకయమా - విశవద్మభిరామ వినుర్వేమ!"
"గార్ాబంబెరుగునా కసూార్న వ్యస్న - మిక్వకటంగ చడుగు మేసగాక
నుతామోతాములక్వ వతుారా వేశయలు -విశవద్మభిరామ వినుర్వేమ!"
వీటిని నేను ప్రతేయకంగా వివర్నంచ వలస్త్రన అవస్ర్ము లేదనుక్వంటాను. అంత స్ర్ళ్మయిన
భాష వ్యడారు. అందులోని అంతరార్థం మీ ఊహకే వదిలేసానాిను!
అంతే క్తక్వండా కసూార్నని తిలకధ్యర్ణలోను, ప్ండుగలు విశేష క్తర్యక్రమాలలో దేవుళ్ళక్వ
అభిష్యకం లోను వ్యడుతారు. ఈ సగంధద్రవయం ప్రతేయక సవ్యస్నే క్తదు ప్రతేక ఆకర్షణని క్లడా
కలిగి ఉంట్లంది.
72

కసూార్నని ఆరోగయం, అభిష్యకం, పూజ, హోమం మొదలైన వ్యటిలో వ్యడుతారు కసూార్న ప్సపు
ను అందం కోస్ం వ్యడుతారు. కసూార్న క్వంక్వమను ఆకర్షణ కోస్ం వ్యడుతారు. కసూార్న క్తయ
ను స్త్రథర్ లక్ష్మి కోస్ం ప్రయోగిసాారు. కసూార్న తిలకంను ఆకర్షణ మర్నయు అభిష్యక్తలలో
వ్యడుతారు.

మహనీయుల మాట

ఒకర్న విజయానిి చూస్త్ర అసూయ చందితే అది బలహీనతగా మారుతుంది. అదే విజయానిి
చూస్త్ర ప్రేర్ణ పందితే ఆతావిశావసానిి పెంపందిసాంది.

స్తయనారాయణ స్ంభొటా: 94946 61300


73

తాడిప్ర్నా స్రోజ , క్తకినాడ్


(మొ): 83740 12004

చతుర్ యుగ వైభవం


(సేకర్ణ వ్యయస్ం)
మొతాం నాలుగు యుగాలు - ఏ యుగం ఎలా ఆర్ంభమైంది ? ఎలా ముగిస్త్రంది ? వేద్మలను
అనుస్ర్నంచి యుగాలు మొతాం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము,
ద్మవప్ర్యుగము, కలియుగము. ఇలా ఒకోక యుగానికి ఒకోక భగవంతుడు ఉండ్గా జ్యయతిషయ
గ్రంథం ప్రక్తర్ం ఒకోక యుగానికి ఒకోక గ్రహం రాజు, మంత్రి అని చబుతునాిరు. మర్న
పురాణలూ, శాస్రాలు యుగాల గుర్నంచి యేమి చబుతునాియనే విషయాల గుర్నంచి మనం
ఇప్పుడు తెలుసక్వంద్మం.
1. కృతయుగం:
నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే స్తయయుగం అని క్లడా అంటారు. ఈ
యుగం నందు నారాయణుడు లక్ష్మి స్హితముగా భూమిని ప్ర్నపాలిసాాడు. దీని క్తల
ప్ర్నమాణము ప్దిహేడు లక్షల ఇర్వై ఏడూ వేల స్ంవతవర్ములు. ఈ యుగం లో ధర్ాం
నాలుగు పాద్మల మీద నడుసాంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేక్వండా సఖ
స్ంతోష్లతో ఉంటారు. ఈ యుగంలో అక్తలమర్ణలుండ్వు.
ఇక ఈ కృతయుగమునక్వ రాజుగా సూరుయడు అంటే ర్వి, మంత్రిగా గురువు అంటే బృహస్పతి
నియమితులయాయరు. బంగార్మునక్వ అధప్తి గురువు క్తవున ఈ యుగంలో ఎకకడ్ చూస్త్రనా
బంగారుమయముగా ఉండేది. ప్రభువులక్వ ప్రజలక్వ ఎట్లవంటి భావ విభేదము విరోధము లేక
చకకగా క్తలము నడిచినది. సూర్య ప్రభావము చేత సక్షత్రియులు, గురు ప్రభావము చేత
స్ద్మురహాణులు జనించి ధర్ా మయిన పాలన నడిచినది. ఇక స్క్తలమునక్వ వర్షం మంచి
ప్ంటలు పాడి ప్శువులు అభివుదిా చంది ప్రజలు సఖమయిన జీవనము గడుపుతూ
ధర్ామయిన పాలన సాగుతుంది. సూర్య, గురు వులు వ్యర్నకి మిత్ర గ్రహములయైన క్వజ, చంద్ర,
74

కేతువుల స్హాయముతో ధర్ామయిన పాలన చేసూా ఉనాిరు. శని, శుక్ర, బుధ, రాహు
గ్రహములు కదలక మెదలక క్కంత వర్క్వ వ్యగివవ్యదము కలిపంచ ప్రయతిము చేస్త్రర్న.
శని, శుక్ర, బుధ, రాహు గ్రహ క్తర్కముల వలన క్కంత అనాయయ ప్రవర్ాన కలిగి వివ్యదమునక్వ
దిగు వ్యనిని చూస్త్ర శాపానుగ్రహ శకిా గలిగిన బ్రాహాణులు కోప్మాప్లేక వీడు రాక్షసడై
పుటేటందుకే ఇట్లవంటి అనాయయ ప్రవర్ాన ఇట్లవంటి మాటలు మాటాాడు తునాిడు అని అనడ్ము
వలన ఆ తపోశకిా శాప్ రూప్మున త్రేతాయుగములో రాక్షస్ వంశము అధకమయెయను.
తప్సవచే దైవబలమును స్ంపాదించారు క్తని కోప్ము ఆప్లేక ప్లికిన ప్లుక్వలు
త్రేతాయుగములో క్రూరులు, రాక్షస్ స్వభావులు, రాక్షసలు, కలహము పెంచేవ్యరు
అధకమయాయరు. ఈవిధముగా కృతయుగమున స్వయముగా నడిచి త్రేతాయుగము
ఆర్ంభమయినది.
2. త్రేతాయుగము :
త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతర్నంచాడు. ఈ యుగంలో భగవంతుడిగా
అవతర్నంచిన శ్రీరాముడు రాక్షసడైన రావణుడిని స్ంహర్నంచి ధర్ా స్ంసాథప్న చేశాడు. ఈ
యుగం క్తల ప్ర్నమాణము ప్న్ిండు లక్షల తొంభైఆరు వేల స్ంవతవర్ములు. ఈ యుగంలో
ధర్ాము మూడు పాదములపై నడుసాంది. ఇక త్రేతాయుగమునక్వ రాజుగా క్వజుడు అంటే
మంగళ్లడు. మంత్రిగా శుక్రుడు నియమితులయాయరు. క్వజుడు పురుష క్తర్క్వడు యువక్వడు ,
యుదాప్రియుడు, సక్షత్రియుడు, బాహు బల ప్రాక్రమ వంతుడు, స్తయము ప్లుక్వ వ్యడు
రాజుగా ఆచార్మునక్వ కట్లటబడి ఉండ్క తిరుగువ్యడు. రాక్షస్ గురువు అయిన శుక్రచారుయడు
సీిలక్వ క్తర్క్వడు మాయ మంత్ర తంత్రవ్యది క్వజునక్వ ప్ర్మ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా
క్తలము పాలించవలస్త్ర వచిింది.
రాక్షస్ గురువు శుక్ర బలమున దుషట శకిా, మాయా మంత్రం ప్రభావము చేత రాక్షసలను
పుర్నగొలిపి యజా యాగాది క్రతువులక్వ, తప్స్వంప్నుిలక్వ , రూప్వతులయిన సీిలక్ల,
బ్రాహాణులక్వ విప్తుాలు కలిపంచి బాధంచేవ్యడు. రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుక్వ
ప్డ్కపోవడ్ం చేత మంత్రులు క్రూర్ స్వభావులై రాజయ పాలనను బ్రష్టట ప్టిటంచి సీి వ్యయమోహము
వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూప్వతులు అగు సీిలచే, యువక్వలక్వ ప్రాణ హానిని
కలిగించేవ్యరు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజా యాగాదులు మొదలగు
75

దైవ క్తర్యములు వ్యటిని జర్నపించు బ్రాహాణ వంశములను అంతర్నంచేలా చేసేవ్యరు. ఇలా


రాక్షసల వలన, దురాారుగల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక
భాగము దెబుతినిది. క్వజ గ్రహ బలము చేత ధనుర్ విద్మయ పార్ంగతులు అయిన రాజ
యువక్వల చేత రాక్షస్ స్ంహార్ము చేయించుచు, అధర్ాప్రులను శిక్షిసూా బ్రాహాణులను
క్తపాడుతూ సీిలక్ల ర్క్షణ కలిపసూా ధర్ామును క్కంత ర్క్షించను. ఈవిధంగా త్రేతాయుగమున
ధర్ాము నాలిగింట ఒక పాదము తగిగ ద్మవప్ర్యుగం మొదలవుతుంది.
3. ద్మవప్ర్యుగం :
ద్మవప్ర్యుగంలో భగవంతుడు శ్రీకృష్టణడు అవతర్నంచాడు. ఈ యుగం క్తల ప్ర్నమాణము
ఎనిమిది లక్షల అర్వై నాలుగు వేల స్ంవతవర్ములు. ఈ యుగంలో ధర్ాము రండు పాదముల
పై నడుసాంది. ద్మవప్ర్ యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి
పాలన చేసానాిరు. చంద్రుడు గురు గ్రహ వర్గమునక్వ చందిన వ్యడు బుధుడు శని వర్గమునక్వ
చందిన వ్యడు. వీరు ఒకర్నకి ఒకరు ప్డ్నివ్యరు. బుధుడు చడు విదయలను రాక్షసలక్వ,
దురాారుగలక్వ, దుష్టటలక్వ ఇచిి సాధువుల స్జజనుల, రూప్వతుల, ప్తివ్రతలక్వ, కనయలక్వ
అప్క్తర్ము చేయు వ్యర్నని పుర్నగొలుపతాడు.
బుధుడు మాంత్రిక్వడు, మోస్ములక్వ న్లవు, వయవహార్ములక్వ అధప్తి ద్మవప్ర్మున అనేక
బాధలు కలిపసాాడు. దేవతా క్తర్యములు అర్థ భాగము నశింప్ చేస్త్ర, రాజులక్వ బ్రాహాణులక్వ
భావ విభేదము కలిపంచి బ్రాహాణులను సేవక్వలుగా క్కంత వర్క్వ మారుసాాడు.
ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్ాములో రండు హంగులు మాత్రమె నిలిచింది.
చంద్రుడు స్కల విద్మయ పార్ంగతుడు బలవంతుడు మనో క్తర్క్వడు మాతృ క్తర్క్వడు క్తన
రాజుల విద్మయపార్ంగుతులను చేస్త్ర ధనుర్ విదయ నేర్నపంచి దుష్టటలను ప్రబలక్వండా ఈ
మాంత్రిక్వలను, వ్యమాచారులను, మాయావులను నాశనము చేయుటక్వ స్వయముగా
భగవ్యనుడే కృష్టణడిగా అవతర్నంచి దేవతా వర్గమున క్కందర్నని అంటే ఇంద్రుని అంశలు ధర్ా
రాజు, భీముడు, అరుజనుడు, నక్వల, స్హదేవులు తోడుచేసక్కని ద్మవప్ర్యుగ అంతమున
మంత్రయుగమును మట్ల మాయం చేసాాడు. ఈ విధంగా ద్మవప్ర్ యుగమున ధర్ాము రండు
భాగాలు నశించి కలియుగము ప్రార్ంభము అవుతుంది. అంటే మంత్ర యుగము అంతర్నంచి
యంత్రయుగము ప్రార్ంభము అవుతుంది.
76

4. కలి యుగము : మనం ప్రసాతం ఉని యుగమే కలియుగం. కలియుగం అంతంలో


భగవంతుడు కలికగా అవతర్నసాాడ్ని చబుతారు. కలియుగం క్తల ప్ర్నమాణము నాలుగు లక్షల
ముపెలప రండు వేల స్ంవతవరాలు. సూర్య స్త్రద్మాంతము ప్రక్తర్ము క్రీ.పూ 3102 ఫిబ్రవర్న 18
అర్ారాత్రి కలియుగం ప్రార్ంభం అయింది. ఇదే స్మయానికి శ్రీకృష్టణడు తన అవతారానిి
చాలించాడ్ని హిందువులు భావిసాారు. ఈ కలియుగమునక్వ రాజు శని మంత్రులు రాహు
కేతువులు. రాహువు కేతువు ఇదార్నకీ ఒకరు అంటే ఒకర్నకి ప్డ్దు. రాహువు శనికి మిత్రుడు.
క్కంత క్తలము రాహువు మంత్రిగా క్కంత క్తలము కేతువు మంత్రిగా పాలన చేయుచునాిరు.
నాలుగు ధర్ా శాస్ిములు అదృశయం అవవగా అప్పుడు కలియుగము ముందుక్వ నడిచేను.
ధర్ామును నిలబెట్లట శాస్ిములు ఉని తన ప్ని సాగదని కలియుగము నడ్వదని తలంచి
కలియుగ ఆర్ంభములోనే శాస్ిములను వ్యర్నని ర్క్షించు బ్రాహాణులను, అగ్రహార్ములను,
రాజులను ఒక్కకకకటిగా నశింపు చేసూా వచాియి. ఇక అప్పటినుండి క్రూర్ము, క్వచిితము,
అస్తయము, అప్రమాణము, అధర్ాము, అనాయయము తలెతాాయి. ఈ యుగంలో వ్యవి వరుస్లు
తపిప, వర్ణ స్ంకర్ములు మొదలై, దొర్లే దొంగలయాయరు. దైవభకిా తగిగ, గురుభకిా, మాతృపితృ
భకిా అపురూప్ము అయింది. దైవమును నమిా పూజించు క్తలము పోయి గురువును పూజించు
క్తలము వచిింది. ఇక హింసా స్త్రద్మాంతము ఎక్వకవ అయి, పాప్ము వలన దుఖము
అనుభవిసాాము అని భయమే లేక్వండా పోయింది. పుణయ క్తర్యములు కరువయాయయి.
ఎలాగైనా ధనానిి, సీిని పందినవ్యడే గొప్పవ్యడ్ని అనుక్వనే వ్యరు ఎక్వకవయాయరు. దొంగలక్వ
ద్మర్న చూపే వ్యరు ఎక్వకవయాయరు. ఇంక్త ప్రజలు స్వధర్ామును వీడి అనయ ధర్ాములను
ఆచర్నంచు క్తలమునక్వ పోయారు. వర్ణ దేవష్లు, మత దేవష్లు పెర్నగాయి. మంచివ్యరు
దురాారుగలచే పీడించబడుతునాిరు. అయితే కేతువు మంత్రిగా ఉని ఈ క్తలములో క్కంత
మంది ధరాాతుాలు పుటిట లోకమునక్వ మంచి మార్గమును చూపెట్లట ప్నులు చేసానాిరు.
ఈవిధంగా కలియుగం మంచి అనేద్మనికి చోట్ల లేక్వండా అధరాానికే మొగుగ చూపుతూ
నడుసాంది. కలియుగం అంతంలో భగవంతుడు కలికగా అవతర్నంచి తిర్నగి స్తయయుగ
సాథప్నక్వ మార్గం సగమము చేసాాడ్ని చబుతారు.
77

ఆధ్యయతిాక – జ్యయతిష విశేష్లు – సెప్టంబర్ 2023

03-09-2023 ఆది వ్యర్ం – స్ంకషటహర్ చతుర్నా


06-09-2023 బుధ వ్యర్ం – శ్రీ కృషణ జనాాషటమి
10-09-2023 ఆది వ్యర్ం – నిజ శ్రావణ కృషణ ఏక్తదశి పూర్నా
13-09-2023 బుధ వ్యర్ం – మాస్ శివరాత్రి
15-09-2023 శుక్ర వ్యర్ం – శ్రావణ మాస్ం ముగింపు – పోలాల అమావ్యస్య
17-09-2023 ఆది వ్యర్ం – కనాయ స్ంక్రమణం (ప్గలు గం. 01:30 ని.)
19-09-2023 మంగళ్ వ్యర్ం – శ్రీ వర్స్త్రదిా వినాయక వ్రతం
20-09-2023 బుధ వ్యర్ం –ఋషి ప్ంచమీ వ్రతం
25-09-2023 స్మ వ్యర్ం – భాద్రప్ద శుకా ఏక్తదశి
29-09-2023 శుక్ర వ్యర్ం – పౌర్నణమ - మహాలయ ప్క్షార్ంభం (ప్గలు గం. 03:30 ని)

Planetary Movements
Sun enters the sign Virgo on 17th and transits for the rest of the month.
Mars continue to transit Virgo for the whole month
Mercury trasits Leo on direct motion for the whole month
Jupiter transits in Aies on retrogression from 5th
Venus transits in Leo on direct motion from 1st.
Saturn continues transit in Aquarius on retrogression for the whole month.
Rahu / Ketu continue to transit Aries and Libra respectively.
Uranus continues motion in Aries.
Neptune continues Retro motion in Pieces for the whole month
Pluto continues retro motion in Capricorn for the whole month.
( మర్నంత 2023 స్ంవతవర్ గ్రహ స్ంచార్ స్మాచారానికి ఇదే స్ంచికలో చూడ్గలరు
78

ర్వి 16-03-23 ర్వి 14-04-23 ర్వి 15-05-23 ర్వి 15-06-23


బుధ 07-03-23 బుధ 31-03-23 బుధ 07-06-23 బుధ 24-06-23
బుధ(వ) 22-4-23
శుక్ర 16-02-23 శుక్ర 06-04-23 శుక్ర 02-05-23
బుధ(ఋ) 16-5--23
రాహు 29-11-23 క్వజ(ఋ) 23-01-23 క్వజ 13-03-23
శుక్ర 13-03-23
న్పుిన్ 19-02-23 యురే(వ) 01-10-23
న్పుిన్(వ) 01-07-23
న్పుిన్(ఋ)7-12-23
ర్వి 14-02-23 2023 స్ంవతవరానికి ర్వి 17-07-23
బుధ 06-03-22 బుధ 08-07-23
గ్రహ స్ంచార్ం
శుక్ర 23-01-23 శుక్ర 30-05-23
(రాశులలో గ్రహ ప్రవేశం సూరోయ దయానికి)
శుక్ర(వ) 08-08-23
వ = వక్రం Retrogression
పునఃప్రవేశం
పు = పునః ప్రవేశం Re-entry
శుక్ర(ఋ) 05-09-23
ఋ = ఋజు చలనం Direct Motion
క్వజ 10-05-23
గురువు మేషం లో ప్రవేశం 22-04-23
ర్వి 14-01-23 ర్వి 17-08-23
పూాటో(వ) 02-05-23 గురువు మేషం లో వక్రం 05-09-23
బుధ 25-07-23
పూాటో(ఋ) 11-10-23
బుధ(వ) 24-08-23
శని క్వంభంలో ప్రవేశం 18-01-23
బుధ(ఋ) 01-09-23
శని క్వంభంలో వక్రం 18-06-23
శుక్ర 07-07-23
శని క్వంభంలో ఋజు 18-11-23
శుక్ర(వ) 02-10-23
పునఃప్రవేశం
(డా. వి.యన్. శాస్త్రి ) క్వజ 01-07-23
ర్వి 16-12-23 ర్వి 14-11-23 ర్వి 17-10-23 ర్వి 17-09-23
బుధ 27-11-23 బుధ 07-11-23 బుధ 18-10-23 బుధ 12-10-23
బుధ(వ) 14-12-23 శుక్ర 25-12-23 శుక్ర 30-11-23 శుక్ర 03-11-23
బుధ(ఋ) 19-01-23 క్వజ 16-11-23 క్వజ 03-10-23 క్వజ 18-08-23
క్వజ 28-12-23 కేతు 29-11-23
79

ప్రశిశాస్ిము – 6
లలితా శ్రీహర్న: 9490942935
ప్రశి ప్దాతులు: స్ంఖాయ ప్రశి :
క్తర్యస్త్రదిా యొకక ఫలితం శుభమా? అశుభమా? నిర్ణయించడానికి లేద్మ ఒకటి కంటే ఎక్వకవ
అంశాలలో ఒకద్మనిని ఎంచుకోవలిస్త్ర వచిినప్పుడు ‘స్ంఖాయ ప్రశి’ ఉప్యోగ ప్డుతుంది. ఈ
విధ్యనము ఉతార్ క్తలామృతం యందు ప్రశి ఖండ్ములో వివర్నంచబడినది.
“ ప్రశాిర్తథ ఫల హేమ పాణి ర్థవ్య క్తరాాంతిక సాయంతికం
ప్ృష్టగతయ నవఘిభాస్కర్(108) మితాతవంఖాయమభీష్టంవదేత్
తామేవ ధ్రువకం ప్రకలపయ స్కలం త్రైక్తలికందైనవి
దూురయాధషట మనిషటమత్ర తు గురోః పాదం శర్ణయం భవేత్”
ప్రశి అడ్గదలిచిన వ్యరు ప్ండుా, తాంబూల దక్షిణదులను తీసక్కని జ్యయతిష్టకని వదాక్వ వచిి
నమస్కర్నంచి దక్షిణ ఫలాదులు స్మర్నపంచి 108 లోపు ఒక స్ంఖయను చప్పవలెను. ఆ స్ంఖయను
ధ్రువ్యంకంగా గ్రహించి జ్యయతిష్టకడు ఫలితములను చప్పును. ప్రశి స్మయంలో ధ్రువ్యంకమే
ముఖయము. ద్మనిని బటిటయే భూత భవిషయ దవర్ామానక్తల ఫలములను నిర్ణయించవచుి.
“పూరోవక్తాదురవ
ా క్తతఖగైః ప్ర్నహృతాలాబంా క్రియాద్మయతభం
తచేిషస్ాాథవర్ామానభవనే సయస్ానివ్యంశాః క్రమాత్
తతాకల గ్రహ చక్రభావవశతః ప్రష్టట శుశభంవ్యశుభం
ప్రాగవతేఖచర్ భావక్తర్క గణదీవరాయధక్తతవంవదేత్”.0.
ప్రశికర్ా చపిపన ధ్రువ్యంకమును 9చే భాగించగా లబాము మేష్దిగా గడిచిన రాశులను
సూచించును. 12చే భాగించగా శేషము నవ్యంశలగిమును సూచించును.
ఉద్మహర్ణ 1 : ఒక అంశం గుర్నంచి అడిగిన ప్రశి ఫలిసాంద్మ? లేద్మ? అని ప్ృచిక్వడు వచిి
జ్యయతిష్టకని ప్రశిించినపుడు, జ్యయతిష్టకడు ప్ృచిక్వడిని 108 లోపు ఒక స్ంఖయను ఎంచుకోమని
చపాపలి. ప్ృచిక్వడు 25ను ఎంచుక్కనిడ్ని అనుక్కంటే, మొతాము భ చక్రంలో 108
నవ్యంశలుంటాయి. ఒక రాశిలో 9 నవ్యంశాలు ఉంటాయి. 25ను 9 చే భాగించగా లబాము 2,
శేషము 7 వసాంది. క్తవున 25వ నవ్యంశ మేష్దిగా రండు రాశులు గడ్వగా మూడ్వ
80

రాశియైన మిథునంలో 7వ నవ్యంశగా సూచించబడుతుంది. మిథునంలో 7వ నవ్యంశ మేష


నవ్యంశ(నవ్యంశ చక్రంలో) అవుతుంది. దీనినే వేర్కక విధంగా 25 ను 12చే భాగించగా 1
శేషము వచుిను. మేష్దిగా 1వ రాశి మేషం కనుక నవ్యంశలగిము మేషరాశి అవుతుంది. ఈ
విధముగా వయకిా చపిపన ధ్రువ్యంకమును బటిట రాశిచక్రములో మర్నయు నవ్యంశచక్రములో
లగిములను నిర్ణయించవలెను. 25వ స్ంఖయక్వ రాశిచక్రంలో మిథునం, నవ్యంశ చక్రంలో
మేషలగిము అయినవి. మిథున లగాిధప్తి బుధుడు, మేష లగాిధప్తి క్వజుడు శత్రువులు
అవుతారు. క్తబటిట ఎనుిక్కని అంశం అశుభ ఫలితం ఇసాందని నిర్ణయించ వచుి.
ఉద్మహర్ణ 2 : ప్ృచిక్వడు 90ను ఎంచుక్కనాిడ్ని అనుక్కంటే, మొతాము భ చక్రంలో 108
నవ్యంశలుంటాయి. ఒక రాశిలో 9 నవ్యంశాలు ఉంటాయి. 90ను 9 చే భాగించగా లబాము 10,
శేషము 0 వసాంది. క్తవున 90వ నవ్యంశ మేష్దిగా ప్దవ రాశి మకర్ంలో చివర్న
నవ్యంశగా సూచించబడుతుంది. మకర్ంలో 9వ నవ్యంశ కనయ నవ్యంశ(నవ్యంశ చక్రంలో)
అవుతుంది. దీనినే వేర్కక విధంగా 90 ను 12చే భాగించగా 6 శేషము వచుిను. మేష్దిగా 6వ
రాశి కనయ కనుక నవ్యంశలగిము కనాయరాశి అవుతుంది. ఈ విధముగా వయకిా చపిపన
ధ్రువ్యంకమును బటిట రాశిచక్రములో మర్నయు నవ్యంశచక్రములో లగిములను
నిర్ణయించవలెను. 90వ స్ంఖయక్వ రాశిచక్రంలో మకర్ం, నవ్యంశ చక్రంలో కనాయలగిము
అయినవి. మకర్ లగాిధప్తి శని, కనయ లగాిధప్తి బుధుడు మిత్రులు అవుతారు. క్తబటిట
ఎనుిక్కని అంశం శుభ ఫలితం ఇసాందని నిర్ణయించ వచుి.
ఫలిత నిర్ణయం :
రాశిచక్రంలోని లగాిధప్తి మర్నయు నవ్యంశ చక్రములోని లగాిధప్తి ఒకరేయైన లేక
మిత్రులైన ప్రశి ఫలము వయకిాకి అనుభవయోగయం అవుతుంది. అనగా ప్రశి ఫలిసాంది.
ఉద్మహర్ణ 3 : ఒక వయకిాకి రండు అంశాలలో ఏది ఎంచుకోవ్యలి అని స్ంశయించినప్పుడు,
జ్యయతిష్టకడు అతనికి రండు అంశాలక్వ ఒక్కకకక స్ంఖయను ఎంచుక్కమాని చపాపలి. ప్ృచిక్వడు
మొదటి అంశమునక్వ 66, రండ్వ అంశమునక్వ 80 స్ంఖయలను చపిపనప్పుడు :-
రాశి లగిము నవ్యంశ లగిము
మొదటి అంశం : స్ంఖయ – 66 వృశిికము(క్వజ) కనయ(బుధుడు)
రండ్వ అంశం : స్ంఖయ – 80 ధనసవ(గురువు) వృశిికము(క్వజ)
81

పై వివర్ణ ప్రక్తర్ం మొదటి అంశంలో క్వజ, బుధులు శత్రువులు. క్తవున అనుక్లలత లేదు.
రండ్వ అంశములో గురువు, క్వజులు మిత్రులు, క్తవున అనుక్లలత ఉనిది. క్తబటిట రండ్వ
అంశం ఎంచుక్కనవలెనని చప్పవలెను.
ప్రశికర్ా సూచించిన స్ంఖయ ద్మవరా రాశిచక్రం మర్నయు నవ్యంశ చక్రలలో లగిస్త్రథతి
తెలుసాంది. ఆ లగిమును బటిట ఆ నాటి గ్రహస్త్రథతిని బటిట ప్రశి చక్రంలో లగేిశ, క్తరేయష్టల మధయ
స్ంబంధమును గమనించి ఫలితమును చప్పవలెను. నవ్యంశ లగాిధప్తి ఆధ్యర్ంగా ఎంత
క్తలంలో ఫలితం కలుగుతుందో నిరేాశిసాారు.
ప్రశిచక్రంలో నవ్యంశ లగాిధప్తి
ర్వియైన 1 అయనం (6 న్లలు); చంద్రుడైన 1 క్షణం (వంటనే); క్వజుడైన 1 దినం;బుధుడైన 1
ఋతువు (2 న్లలు); గురువైన 1 మాస్ం; శుక్రుడైన 1 ప్క్షం; శనియైన 1 స్ంవతవర్ంలో
ఫలితాల నిసాార్ని సూచించాలి. ఈ విధంగా స్ంఖయప్రశి ద్మవరా జ్యయతిష్టకడు ఫలితాలను
చప్పవచుిను.
తాంబుల ప్రశి :
ప్ృచిక్వడు ప్రశిించే ముందు దైవజుానికి స్మర్నపంచిన తాంబూల, దక్షిణ క్తనుకలలో
తాంబూలంలోని తమలపాక్వలను లెకికంచి ద్మని ద్మవరా శుభాశుభ ఫలితాలను సూచించే
ప్దాతిని తాంబూల ప్రశి అంటారు.
అర్ారాత్రి తరువ్యత మర్నయు మిటటమధ్యయహిం లోప్ల ప్రశిించిన ఆక్వలను పై నుంచి కిందక్వ
లెకికంచవలెను. మిటటమధ్యయహిం నుంచి అర్ారాత్రి లోప్ల ప్రశిించిన ఆక్వలను కిందనుండి పైకి
లెకికంచవలెను. ఒకటవ స్ంఖయ గల ఆక్వ లగిమును, 2వ స్ంఖయ గల ఆక్వ రండ్వ భావమును
అదే విధంగా 12వ స్ంఖయ గల ఆక్వ వయయ భావమును సూచించును. ఎనివ భావ్యనిి సూచించే
ఆక్వ ప్ర్నశుభ్రంగా చిరుగులు లేక్వండా ఉంట్లందో, ఆ భావ్యనికి స్ంబంధంచిన శుభ
ఫలితాలను సూచించవలెను. ఏదైనా ఒక ఆక్వ చిర్నగిపోయినా, మలినంగా ఉనాి,
ఎండిపోయినా ద్మనికి స్ంబంధంచిన భావ్యనికి అశుభ ఫలితాలు సూచించబడ్తాయి.
ఆయురాాయానికి స్ంబంధంచిన ప్రశికి లగాినిి సూచించే మొదటి ఆక్వ అషటమభావ్యనిి
సూచించే 8వ ఆక్వ కనాి పెదాదిగా ఉండ్వలెను. ధన స్ంబంధమైన ప్రశిక్వ లాభభావ్యనిి
సూచించే 11వ ఆక్వ వయయ భావ్యనిి సూచించే ఆక్వ కనాి పెదాదిగా ఉండ్వలెను.
82

తాంబూలంలోని తమలపాక్వలో ఏదేని ఒకద్మనిలో ర్ంధ్రం ఉనిచో పూర్వ పుణయదోషమును,


అగిిభయమును, ప్రేతాతాల వలా పీడ్లను, బ్రాహాణ, స్ర్ప లేక దేవతా శాప్ములను
సూచించును.
తాంబూలం ద్మవరా రాశిచక్రంలో లగి నిర్ణయం :
ప్రశికర్ా ఇచిిన తాంబూలం ద్మవరా నిర్ణయింప్బడిన లగింను తాంబూల ప్రశాిలగిం లేద్మ
తాంబూల ఆరూఢ్ము అంటారు.
“తాంబూలం స్ంఖాయం దివగుణం శర్ఘాిం సే క్తం హరేత్ స్ప్ాభిర్త్ర శిష్లఃట
సూరాయదిక్తనా ముదయోత్రకలోపయ గ్రహోదయో యత్ర స్లాగి రాశిః
దుఃఖాయ భానురుదితః సఖకృచిశాంకః ప్రష్టటః క్వజః కలహ కృదానదౌజాజీవ్య
శుక్రోఖిలాభిమృత కృనార్ణయ మందో లగాిది భావ వివగైశి వదేత్ ఫలాని”
తాంబూలంలోని తమలపాక్వల స్ంఖయను రటిటంపు చేస్త్ర 5చే గుణించి ఒకటి కలప్వలెను. అలా
వచిిన మొతామును 7చే భాగించవలెను. శేషము 1 అయిన ర్వి, 2 అయిన చంద్రుడు, 3 అయిన
క్వజుడు, 4 అయిన బుధుడు, 5 అయిన గురువు, 6 అయిన శుక్రుడు, 7లేక 0 అయిన శని
గ్రహాలను సూచించును. అలా సూచించిన గ్రహం ప్రశాి స్మయానికి ఏ రాశిలో ఉంట్లందో ఆ
రాశిని తాంబూల లగిం కింద ప్ర్నగణించవలెను.
ఉద్మహర్ణ :- తాంబూలంలోని ఆక్వల స్ంఖయ 20 ఉంటే, 20 X 2 = 40;40 X 5 = 200;200
+ 1 = 201 ;201÷ 7 = శేషము 5 . 5 స్ంఖయ గురువును సచించును.
ప్రశి స్మయానికి రాశిచక్రంలో గురువు ఉని రాశిని లగింగా తీసక్కని ఇతర్ గ్రహస్త్రథతి
గతులను బటిట ఫలితాలను చప్పవలెను. పై విధంగా చేస్త్రన ప్దాతిలో 1 శేషమైన దుఃఖమును, 2
శేషమైన సఖమును, 3 శేషమైన కలహమును, 4 శేషమైన ధనలాభమును, 5 శేషమైన
ధనలాభమును, 6 శేషమైన అభీషటస్త్రదిాని, 0 శేషమైన మర్ణమును ఫలితాలుగా సూచించాలి.
క్తని తాంబూల లగిం నుండి శుభ సాథనాలలో శుభ గ్రహాలు ఉంటే శుభఫలితాలు
సూచించబడుతాయి. పై విధంగా తాంబూల ప్రశి ద్మవరా శుభాశుభ ఫలితాలు
చప్పబడుతాయి. ఈ ప్దాతి కేర్ళ్ ప్రాంతంలో ఎక్వకవగా ప్రాచుర్యంలో ఉనిది.
83

దగథ యోగం – ముహూర్ా భాగం


సేకర్ణ: కిడాంబి సదర్శన వేణుగోపాలన్: 90005 88513

దగథ యోగములు :- తిథ్థ వ్యర్ం కలిసేా వచేి మొతాం కనక ప్దమూడు ఐతే అది దగా యోగం
అనాిరు మనవ్యరు. ప్దమూడు అంటే 1+3 =4 నాలుగు స్ంఖయ జ్యయతిష శాస్ిం ప్రక్తర్ం
రాహువుక్వ స్ంకేతం. శనివత్ రాహువు అనాిరు. రాహువు ఛయా గ్రహం అయిననూ శని
ఇచేి ఫలితాలను ఇసాాడు. రాహువు క్తర్కర్తవంలో చడును చేసే ఫలితాలు గమనిసేా పైకి ధైర్యం,
లోప్ల పిర్నకి, భ్రషటతవం, ఉద్రేకం, ఉదేవగం, ఇతరులక్వ బాధ కలిగించునట్లా చేయుట, మానస్త్రక
వయధ, వ్యయధులు, ప్నులలో అంతారాయాలు మొదలగునవి కలిగిసాాడు.
ఆ దగా యోగాలు కలిగించే స్ందరాులు, ఈ క్రింద ఇవవబడాుయి గమనించండి.
1. షష్ఠి 6 +7 శనివ్యర్ం; 2. స్ప్ామీ 7 + 6 శుక్రవ్యర్ం; 3. అషటమీ 8 +5 గురువ్యర్ం
4. నవమి 9 + 4 బుధవ్యర్ం; 5. దశమీ 10 +3 మంగళ్వ్యర్ం; 6. ఏక్తదశి 11+2
స్మవ్యర్ం; 7. ద్మవదశి 12+1 ఆదివ్యర్ం
పైన తెలిపిన రోజులలో ఏ ప్ని మొదలుపెటిటనా జర్గదని భావం. షషిట నాడు మొదలెటిటన ప్ని
కలహంతో ముగుసాందిట. అషటమినాటి ప్ని కష్టనిి మిగులుసాంది, నవమినాటి ప్ని
వయయప్రయాస్లకే క్తర్ణం. విశేషం ఏమిటంటే.... త్రయోదశినాటి ప్ని దిగివజయంగా
ముగుసాందట, ప్దమూడు వర్నజంచవలస్త్రందిక్తదు, క్తనీ వ్యర్ం+తిథ్థ, ఈ రండూ కలిస్త్రన
ప్దమూడు వర్జనీయమే!
*చవితి, షషిి, అషటమి, నవమి, ద్మవదశి తిథులను వదిలేసాాం గనక వీటితో వచేి దగాయోగాలను
ప్టిటంచుకోం.
*ఇక దశమి మంగళ్వ్యర్ం, ఏక్తదశి స్మవ్యరాలే మనలిి ఇబుంది పెటేటవి. తిధ, వ్యరాలు
కలిస్త్ర దోషప్రదమైన దగాయోగానిిసాాయి.
*నితయమూ చేసే ప్నులకి ప్ంచాంగం చూడ్కకర్లేదంటారు పెదాలు. ఇవి అతయంత ముఖయమైన
ప్నులు ప్రార్ంభించే ముందు మాత్రమే ఆచర్నంచాలివ ఉంట్లంది.
1. షషిి నాడు వచేి శనివ్యర్ం, 2. స్ప్ామి నాడు వచేి శుక్రవ్యర్ం, 3. అషటమి నాడు వచేి
గురువ్యర్ం, 4. నవమి నాడు వచేి బుధవ్యర్ం, 5. దశమి నాడు వచేి మంగళ్వ్యర్ం, 6.
84

ఏక్తదశి నాడు వచేి స్మవ్యర్ం,7. ద్మవదశి నాడు వచేి ఆదివ్యర్ం ,ఇలా వచిినప్పుడు ఏ
విధమైన శుభక్తరాయలు చేసకోక్లడ్దు. వీటిని దగాయోగాలు అంటారు.

నీచభ్ంగ రాజ యోగము:


ఏదేని గ్రహం జాతక్చక్రంలో నీచలో ఉననపుడు కనిన పరిసిథతులలో ఆ నీచతాము
భ్ంగమగున. ఆవధంగా గ్రహం యొక్క నీచతాం భ్ంగమైనపుడు నీచభ్ంగ రాజయోగ
మేరపడున.ఏదేని గ్రహం నీచలో ఉననపుడుఆ గ్రహం యొక్క నీచ రాశాాధిపతి లేక్
ఉచురాశాాధిపతి గాని, లగనము నండి గానీ చంద్రుని నండి గానీ కేంద్రంలో ఉన్నన నీచ
గ్రహం యొక్క నీచతాం పోవున. ఆటువంట్ట జాతకుడు రాజగున (ఫలదీపిక్) ఉదా:
గురునకు మక్ర రాశి నీచ రాశి, క్రాకటకం ఉచు రాశి. నీచ రాశాాధిపతి శ్ని
ఉచురాశాాధిపతి చంద్రుడు కబట్టి శ్ని గానీ చంద్రుడు గానీ కేంద్రములో ఉనన గురునకు
నీచభ్ంగమగున.
నీచ పందిన గ్రహం యొక్క ఉచురాశాాధిపతి మరియు నీచరాశాాధిపతి కేంద్రములో
ఉన్నన నీచ గ్రహం యొక్క నీచతాం భ్ంగమగునని పై ఉదాహరణలో శ్ని, చంద్రుల్ల
పరసపర కేంద్రాలలో ఉన్నన (1,4,7,10) నీచతాం భ్ంగమగున. అటువంట్ట జాతకుడు
చక్రవరిు అగున.
నీచ గ్రహమున ఆ గ్రహనీచరాశాాధిపతి చూచుచునన ఆ గ్రహనీచతాం భ్ంగమగునని,
నీచరాశాాధిపతి యుతి కూడా నీచ భ్ంగం క్లిగించున. నీచ పందిన గ్రహం ఆ గ్రహం
యొక్క ఉచిరాశాాధిపతిచే చూడ్బడిననూ లేక్ ఉచిరాశాాధిపతిచే యుతి చెందిననూ,
గ్రహపు నీచతాం భ్ంగమగున.
నీచ పడిన గ్రహం ఆ నీచ రాశాాధిపతితో పరివరున యోగం ఏరపరచిన నీచ భ్ంగమగున.
పై ఉదాహరణ జాతక్ంలో గురుని రాశిలో శ్ని మక్రంలో గురుడు ఉనన నీచ
భ్ంగమగున.
రండు నీచ గ్రహముల్ల పరసపర దృష్టి క్లిగి ఉనన ఆ రండు గ్రహములకు నీచ భ్ంగమగున.
ఉదా: మక్రంలో గురుడుండి క్రాకట్క్ంలో కుజుడున్నన
ఫలితముల్ల:నీచభ్ంగ రాజయోగజాతకుడు రాజు లేక్ రాజసమానడు లేక్ చక్రవరిు
యగున. అపార ధనవంతుడు, శ్కిుమంతుడు, ఇతర రాజులచే కీరిుంపబడువాడు అగున.
కీరిుప్రతిషిల్ల పందున.
డా. |కె.ఎన్.స్తధ్యక్ర రావు: 7207612871
85

Spiritual Astrology
షటిక్ర విధ్యనం – 13
డా, వి. యన్ . శాస్త్రి :9866 24 2585
(ఈ విధ్యనంలో ప్ర్నశీలించిన గ్రంథాలు: ఆది శంకరాచారుయని “శ్రీ దతాాత్రేయ షటిక్ర స్ాత్రం”;
శ్రీ లలితా స్హస్ర నామ స్ాత్రం; శంకరాచారుయని “సందర్య లహర్న”; యోగవ్యస్త్రషిo; శ్రీ
కలాయణనంద నాథ దీక్షా నాములు: శ్రీ రాచక్కండ్ వేంకట కోటేశవర్ రావు గార్న “శ్రీ లలితా
ర్హస్య నామ స్హస్ర గూఢార్ా దీపిక”; శ్రీ వివేక్తనందుని “రాజయోగ” మీద భాషణం;
తైతిార్తయ ఉప్నిషత్; శ్రీమతి కర్రా సూర్యక్తంతం గార్న “ఆతా దర్నశని”; “ప్తంజలి యోగ
సూత్రాలు”; “Journey through Chakras” by Ravi Ratan & Dr. Minoo Ratan ;
“Kundalini Tantra” by Swamy Satyananda Sarswati, Yoga publications Trust,
Ganga Darshan, Munger, Bihar, India; “Inner Tantric Yoga” by David Frawley;
“The Soul and its Mechanism” by Alice A Bailey”; Stellar Effects in Astrology –
Jeevaa and Sareera” by Dr. NVRA Raja; Stellar Effects – Planets Aspects and
Reflection” by Dr. B. Hymavathi)

సూథలంలో ఏదుందో సూక్ష్మం లో అదే ఉందని ఉప్నిషతుాలు వక్తకణిసానాియి.


“यधापिण्डेतधाब्रह्माण्डे – यधाब्रह्माण्डेतधापिण्डे” “యధ్య పిండే తథా బ్రహాాండే, యధ్య
బ్రహాాండే తధ్య పిండే” పిండాండ్ం (వయకిా) లో ఉనిదే బ్రహాాండ్ం లోనూ, బ్రహాాండ్ంలో నునిదే
పిండాండ్ంలోనూ ఉనిది. హిందువులందర్న నమాకం ఏమిటంటే, మన శర్తరాలక్వ ఆవల
ఉనిది శర్తరాలలోనూ ఉనిది. వయకిా సూక్ష్మం అయినటాయితే, సూటలం ఈ విశవం. వైదికంగా,
విశవంలో చతుర్ాశ (14) భువనాలు ఉంటే అందులో మన భూలోకం ఊర్ాా 7 లోక్తలలో ఉంది.
మన చరాి విషయానిక్కసేా, భూలోకం విశవం లో భాగమయితే, బాహయంగా నుని ఇతర్
గ్రహాలు మన జీవితాలమీద, అంతర్ శర్తరాల మీద ప్రభావం చూపిసానాియి. యధ్య పిండే తథా
బ్రహాాండే అనే జాానం స్ృషిట లోని అంతులేని సూక్ష్మ కణలు బ్రహాాండ్ంగా రూపాంతర్ం చంది
నట్లా తెలియచేస్ాంది. ఆ రూపాంతర్మే ఏకతవం. ఇది ప్రతీ విషయం లోనూ కనిపిసాంది.
మనిషి లో గాని స్ృషిట లో గాని. అందుకే మనమందర్ం సార్వత్రిక మనుష్టలం. ఛయా
86

గ్రహాలను మినహాయించి అంతర్నక్షంలో ఎలా కనిపిసానాియో అదే వరుస్లో ర్వి, చంద్రుడు,


బుధుడు, శుక్రుడు, క్వజుడు, గురువు, శనిలను వనుిముక (cerebral spinal axis) లోని
ప్రధ్యన కేంద్రాలు లేక షట్ చక్రలక్వ అనుస్ంధ్యనించడ్ం జర్నగింది. షట్ అంటే 6 అని. ఏడ్వది
అయిన స్హస్రార్ చక్రం అంతిమం. దీని ద్మవరానే క్వండ్లినీ శకిా సార్వత్రిక చేతనా శకిాని చేరాలి.
అందుకే స్హస్రార్ చక్రనిి మక్వటం గా పిలుసాారు. ప్రాణ శకిాని గ్రహించి స్మీకర్నంచాలి. ఇది
షట్ చక్రలు చేసే ప్ని. అందుకే ఇవి ప్రాణ శకిా కేంద్రాలు.
అథర్వ వేదం చక్రం గుర్నంచి: “अष्टचक्रनवद्वारदे हनािुयय
य ोध्या -
तस्ममस्हहरण्येकोशेत्रय्रेत्रत्रप्रततस्ष्टते “ అషట చక్ర – నవ ద్మవర్ పుర్న అనే దేహమునందు ఆతా
నివశిసాంది. యోగ వ్యస్త్రషిం బ్రహా జాానం లేక స్ంపూర్ణ జాానం గా అభివర్నణంచింది.
ఆది శంకరాచారుయలు తన “సందర్యలహర్న” లో చక్ర – క్వండ్లిని గుర్నంచి చాలా ఉనితంగా
వర్నణంచారు. అమృత వర్నషణి అనాిరు. నిద్రాణ స్త్రథతి నుంచి జాగృతమయినప్పుడు, నాడుల ద్మవరా
ఇంక్త మూలాధ్యర్ము లోని ప్ృథ్వవ (पथ्
ृ वी) తతవం, మణిపూర్ము లోని జల (आपः) తతవం,
సావధష్ినములోని అగిి (अनलः) తతవం, అనాహతములోని వ్యయు ( (वायः) తతవం,
విశుదిా లోని ఆక్తశ (आकाश ्) తతవం ఆజా చక్రములోని మనసవ అనీి స్ద్మశివుని నివ్యసానిి
చేర్తాయని అభివర్నణంచారు.
మానవ శర్తర్ం లోని నాడులనిింటికి కేంద్ర బిందువులయిన నాడీ చక్రల ప్రతీక (symbology)
విషయం లో తాంత్రిక శాస్ింలో క్కనిి ముఖయమైనవ్యటికి ఆధ్యయతిాక ఔచితయం (spiritual
relevance) చప్పబడింది. అవి: చక్రం యొకక ర్ంగు (వర్ణం), ప్దాం యొకక దళ్ళలు, యంత్ర,
బీజ మంత్ర, జంతువు గురుా (Animal attached), దేవతా స్వరూప్ం. ప్దాం చాలా
ముఖయమైనది. ఆధ్యయతిాక సాధనలో వయకిా మూడు ప్రధ్యన స్త్రథతులను ద్మటవలస్త్ర యుంట్లంది.
అవి అజాానం, ధ్యయయం, ప్రయతిం. ప్దాం క్లడా మూడు స్త్రథతులలో పెరుగుతుంది. బుర్ద,
జలం, వ్యయువు. అజాానం అనే బుర్దలో మొలకెతిా, నీటిలో పెరుగుతూ, ప్రయతిం- అనే
మటాటనిి (surface) చేర్న తుదక్వ వ్యయువు ద్మవరా సూర్య క్తంతి (illumination)
పందగలుగుతుంది. ఈ విధంగా ప్దా చిహిం మానవుడు సాధ్యర్ణ స్త్రథతి నుంచి ఉనితమైన
చైతనయ స్త్రథతిని చేరుక్వనే మారుపని సూచిసాంది.

You might also like