Professional Documents
Culture Documents
Sree Gayatri
సెప్టంబర్ 2023
శ్రీ గాయత్రి
ఆధ్యయతిాక – జ్యయతిష మాస్ ప్త్రిక
(తెలుగు – ఆంగా మాధయమం )
శుభాక్తంక్షలు
శ్రీ గాయత్రి పాఠక మహశయు లందర్నకీ, శ్రీ గాయత్రి ప్త్రిక వ్యయస్కర్ా లందర్నకీ,
ఇతర్ గ్రూప్ లలో ప్త్రికను చదువుతుని స్భుయలందర్నకీ, ఆ గ్రూప్ అడిాన్ లందర్నకీ,
జయభార్తి, అక్షర్ కోటి గాయత్రి పీఠం
గ్రూప్ ల ద్మవరా
నిసావార్థంగా దేశహితం కోర్న నితయం
శ్రద్మాస్క్వాలతో ధ్యయన-జప్, యాగ-హోమాలు నిర్వహిసాని వ్యర్ందర్నకీ
శ్రీ గాయత్రి
ఆధ్యయతిాక - జ్యయతిష మాస్ ప్త్రిక
గణితం ఒకే విధంగా లేక పోవడ్ం క్లడా విధ్యత జగనాిటకంలో భాగమే నేమో.
ఏం చేసాాం. గర్నమెళ్ా వ్యర్న సందర్య లహర్నలో బీజాక్షరాలు, వ్యటి విలువ, త్రికోణ
రూపిణీ ధ్యయనం ద్మని శకిానీ చాలా బాగా వివర్నంచారు. అమా బీజం కీాం అనే
ద్మనిలో ఉని అపార్ శకిాని కళ్ళకి కటిటనట్లా చూపెటాటరు. అనిి వ్యయసాలు ఆణి
ముతాయలు.
05 పేర్న గోపాలకృషణ: 73861 97283: ముఖ చిత్రం లక్ష్మీ దేవీతో ఆగస్టట స్ంచిక
అలర్నంచింది. మణికంఠ గార్న వర్లక్ష్మీ వ్రత కథ, జయం వంకటా చలప్తి గార్న
గరుడ్ పురాణం, రాఘవ గార్న “మహానాయస్ములో వివర్నంచిన సాష్టంగ
నమసాకర్ మంత్రములు - ప్రాముఖయత మర్నయు వినియోగము”, పిలాాడి రుద్రయయ
గార్న “అళ్గర్ కోవిల్” వ్యయసాలనుంచి చాలా విషయాలు తెలిశాయి. ఇతర్
వ్యయసాలనీి క్లడా బాగునాియి. సెప్టంబర్ స్ంచిక కోస్ం ఎదురు చూసానాిము.
7
స్ంపాదకీయం:
2018 జూలై నుంచి మొదలు పెటటబడిన “శ్రీ గాయత్రి” 62 స్ంచికలు విజయవంతంగా పూర్నా
చేస్త్రంది. 2024 స్ంవతవర్ం ఇదే న్ల 75 వ అంటే వజ్రోతవవ ప్రతేయక స్ంచిక క్తనుంది. స్నాతన
ధర్ా ప్రచార్మే ధ్యయయం. ద్మనికి ప్ండుగలే ఆయువుప్ట్లట. శ్రీ కృషణ జనాాషటమి, వినాయక చవితి,
ఋషిప్ంచమి ఆకోవలోవే. ఏప్ండుగనాడు ఏ దేవతను ఆరాధంచాలనాి, ఆ ప్రక్రియలో
మూడు భాగాలుంటాయి. మొదటిది ఆదేవతను ఆవ్యహన చేయడ్ం, రండ్వది వ్యర్న నుపాస్న
చేయడ్ం, మూడ్వది వ్యర్నక్వద్మవస్న చేయడ్ం. ఉద్మవస్నచేయడ్ం ఎందుకంటే, తిర్నగి
ఆవ్యహన చేయడ్ం కోస్ం అనాిడొక జాాని. అవయకాంగా నుని శకిాని అప్పుడ్ప్పుడు వయకాం
చేసక్కని దర్నశంచడ్మే మనం చేసే ఆరాధన. చేస్త్రనా చేయకపోయినా, మన మనసలోనే
ఉంట్లంది ఆ దేవత. ధర్ా సాథప్న నిమితాం కరోా పాస్నా రూప్మైన ప్రవృతిా ధరాానిి క్కందర్నకి,
జాాన వైరాగయ రూప్మైన నివృతిా ధరాానిి క్కందర్నకి ఉప్దేశించ తలచాడు ప్ర్మాతా. అదే
అవతార్ ప్రయోజనం. ఏ ధర్ాం లోనునాి, కర్ా చేయ వలస్త్రందే. పూజలు, యజా యాగాదులు
అనీి కర్ారూప్ క్తర్యములే. వ్యటి ఫలితానిి అనుభవించడ్ం తప్పనిస్ర్న. ఆ వలయంలో
ప్డ్క్వండా నుండాలంటే, నిష్కమ కర్ా శర్ణయం. అంటే ఫలితానిి ఆశించకపోవడ్ం. ఆ
విధంగా ధర్ాబదా మైన జీవనానిి గడిపితే వ్యరు జాానానికి అరుులవుతారు. జాానమే ముకిాకి
మార్గం. ఎవర్నకి వ్యరే ముక్వాలయితే స్ర్నపోదు. తనతోబాట్లగా స్మాజానిి క్లడా తీసక్వ
8
వళ్ళళలి. అనేకమంది సాధు స్ంతులు కేవలం ముక్వక మూసక్కని తప్సవ మాత్రం చేస్త్రనవ్యరు
క్తదు. స్మాజంతో మమేకమై ఉదార్నంచిన వ్యరే. పీఠాధప్తులు, ప్రవచనక్తరులు అనేకమంది
స్మాజంలో నైతిక విలువలు. ధరాాచార్ణ గుర్నంచి స్ద్మ జాగృతం చేసూానే వునాిరు. అటిట
స్మాజ హితం చేసాండ్క పోతే, మన ప్ర్నస్త్రథతి వేరుగా ఉండేది. ఇది స్నాతనం. ఎప్పటినుంచో
ఈ క్తర్యం ఆవిచిినింగా వస్ాంది. వైషమాయలక్వ తావు లేదు.
క్తనీ, ఈనాటి స్మాజంలో వైషమాయలు పెర్నగి పోయాయి. క్తర్ణం, మొదటిది సావర్థం. తను,
తన వ్యర్ందరూ మాత్రం బాగుండాలి. రండోది మాతవర్యం అనగా తనక్వని స్ంప్దలు, ప్రతిభ,
గౌర్వము ఇతరులక్వ ఉండ్క్లడ్దని, తనక్వ దకకనిది ఇతరులక్వ దకకక్లడ్దని, ఒకవేళ్ తను
పందలేని ప్ర్నస్త్రథతిలో ఆ వసావు ఇతరులక్వ క్లడా దకకక్లడ్దనే ఈర్షయ కలిగి ఉండ్టం.
ఎదుటి వ్యని ప్రతిభను గుర్నాంచకపోవడ్ం పైగా అసూయను పెంచుకోవడ్ం, ఇవనీి
ఆర్నషడ్వర్గములస్వభావ్యలు. అధక్తర్ లాలసే ప్రాముఖయం. ఇవనీి స్మాజానిి ఒకకటిగా తీర్ని
దిదాలేవు. ఒకకటిగా లేనప్పుడు దేశం అనేక వేల స్ంవతవరాలు బానిస్తవంలో మ్రగగడ్ం మనం
చూశాము. స్నాతనంగా ఈ దేశం భార్తీయులది. వీర్ందరూ ఒకకటే. ఎందుకంటే
వ్యర్ందర్నలోనూ స్నాతన ధర్ామే నిండుక్వంది. స్నాతన ధర్ాం మాత్రమే ఈ దేశానిి
ఒకకటిగా ఉంచగలుగుతుంది. విధర్తాయులు ఈ దేశానిి విభజించడ్ం కోస్ం నిర్ంతర్ం
ప్రయతిిసానాిరు. సావర్థప్రులయిన క్కందరు స్వధర్తాయులు క్లడా వ్యర్నకి వంత
పాడుతునాిరు. ఈ ప్రమాద్మనిి నివ్యర్నంచకపోతే, స్మాజ హితం కోర్నన, మన పూర్వజుల
తాయగాలక్వ అర్థం లేదు. వయకిా గతంగా మన క్వట్లంబ పెదాలక్వ ఎంత విలువ ఇసాామో అలాగే మన
పూర్వజులను, స్మాజానిి నడిపిసాని స్నాతన ధరాానిి క్లడా నిలబెట్లటకోవలస్త్రన బాధయత
మన అందర్నమీద ఉంది. ఈ వ్యర్స్తవం నిలబడిననాడు మన దేశానిి విశవ గురువుగా
చూడ్గలుగుతాం. పునర్ వైభవం తథయం.
సందర్య లహర్న – 21
ప్రథమ భాగము
ఆనంద లహరి
గర్నమెళ్ళ స్తయనారాయణ మూర్నా: 93463 34136
శ్లా : కిర్ంతీ-మంగేభయః కిర్ణ-నిక్వరుంబామృతర్స్ం
హృది తావ మాధతేా హిమకర్శిలా-మూర్నామివ యః |
స్ స్రాపణం దర్పం శమయతి శక్వం తాధప్ ఇవ
జవర్పుాష్టన్ దృష్టయ సఖయతి సధ్యధ్యర్స్త్రర్యా || 20 ||
అ : తల్లీ ! ఏ సాధకుడు, ప్రసరించుచునన కిరణ సముదాయము నండి పుట్టిన అమృత
రసమున వెదజల్లీతునన నినన, తన హృదయమందు చంద్రకంతమణి శిలలచే
నిరిమంపబడ్డ ప్రతిమన వలె
నిల్లపుకుంటున్ననడో, ఆ సాధకుడు
సరపములయొక్క దరపమున గరుతమంతుని వలె
నశింప జేస్తున్ననడు. తాపమున
పందుచుననవారిని అమృతము స్రవంచు
దృష్టితో స్తఖవంతులన చేస్తున్ననడు.
వ : ఈ శ్లీక్ములోని గారుడ్ ప్రయోగం
గురించి చతుశ్శతి లో చెపపబడింది. ఈ
యోగానిన అనషిిస్తు సాధకుడు గరుతమంతునితో
సమానడు అవుతాడు. అతడు తన దృష్టితో లోకలన ఆక్రిిసాుడు, వశ్ం చేసికంటాడు. క్ంట్ట
చూపుతో వషానిన హరిసాుడు, రోగాలన నశింపజేసాుడు. గరుడ్ ధ్యాన యోగ ప్రభావంతో
కేవలం సమరణ చేతనే వషానిన హరింపజేయవచుునని చెపపబడుతోంది.
‘కిరంతీ మంగేభ్ాః కిరణ నికురుంబామృతరసం’
'కిరంతీమ్' అనన పాదంలో క్రీమ్ బీజాక్షరం ఉననది, ఇది రోగహరణ బీజం. ‘కిరంతీమ్
మంగేభయః’ అమమ కేవలం వెల్లగు మాత్రమే కదు, అమృతము. అందులో కంతి ఎంత ఉననదో,
10
రసము అంత ఉననది. సృష్టిలో వెల్లగు వేడిగా ఉంటుంది కనీ తడిగా ఉండ్దు. కనీ అమమవదద
వెల్లగు తడి రండు క్లిసి ఉన్ననయి. ఆ చెమమదనం అమమలోని ఆరదరత. అది అవధులేలేని చలీని
వెల్లగు. ఆ చలీని వెల్లగులో కిరణాలతో బాటు అమృతము కురుస్ుంది. అది ఆరదరతన
స్రవస్ుంది.
అమమ శ్రీరం నండి వెల్లవడుతుననవ కిరణ నికురంభ్ం అనగా కిరణ సమూహం, అవ
అసంఖ్యాక్ం, అరుుదం, అనంతం. ఆ కిరణాల సమూహం నండి అమృతమయమైన రసము
స్రవస్ుంది. అమృత ధ్యరల్ల వరిిస్తున్ననయి.
‘హృది తాా మాధత్తు హిమక్రశిలా మూరిుమివ యః’
చంద్రకంత శిలకు ఒక్ ప్రత్తాక్త ఉంది. అది వెల్లగులన వెదజిమేమ కంతిని ప్రసరింపజేయడ్మే
కక్, ననపు గా ఉండే లక్షణము క్లది. చంద్రుడు ఉదయించినప్పుడు దానినంచి రసధ్యర
వస్తుంది. అది ఆరదరత. అటువంట్ట హిమక్ర శిలా మూరిు రూపంలో అమృత ధ్యరలన
కురిపిస్తునన అమమవారిని ఎవరు చక్కగా హృదయంలో ధరిసాురో, హృదయంలో అటువంట్ట
రూపమున ధ్యానిస్తున్ననరో, వారు నిరంతరం అమమవారి అనగ్రహానిన పందుతున్ననరు.
ఆరదరత తో కూడిన అటువంట్ట రూపముగల అమమవారు సంతోష సారూపురాల్ల, అమమన
ఆరదర రూపిణిగా ధ్యానించాలి. 'ఆరాదరం పుషకరిణం పుష్టిం' అని శ్రీసూక్ుం ఘోష్టస్ుంది. పుషకరిణి
అనగా పుష్టిని ఇచుునది. అలా ఉననటువంట్ట ఆతలిీని ఎవరు హృదయంలో ధ్యానిసాురో,
అట్టివాడు గరుతమంతుడు లా అవుతాడు తల్లీ అంటున్ననరు శ్ంక్రుల్ల
‘స సరాపణాం దరపం శ్మయతి శ్కుం తాధిప ఇవ’
‘శ్కుంతాధిప ఇవ’శ్కుంతలముల్ల అనగా పక్షుల్ల. పక్షులకు రాజు గరుతమంతుడు. సరాపలకు
గరుతమంతుడు అంటే భ్యం. అమృత వరిిణి రూపముతో ననన అమమన ధ్యానము చేసిన
సాధకుడు గరుతమంతుడిలా అవుతున్ననడు. గరుతమంతుడు వషము క్లిగిన సరపములయొక్క
దరాపనిన ఎలా నశింపజేసాుడో, నినన అమృతమయమైన వగ్రహంగా ధ్యానించి వారు కూడా
సరపముల దరపమున అణిచివేయగలరు. సరపం అంటే వషం. రోగానికి కరణం వషం.
శ్రీరానిన ఏది బాధిస్తుందో అది వషం. అమమ మూరిుని క్నక్ తలచిత్త గ్రంథులలో
పేరుకుపోయిన అట్టివషమున అణచివేయగలదు పోగొట్ిగలదు.ఇంద్రజితుు న్నగాసరముతో
11
చిత్ర మాల
చిత్రక్తరుడు: శ్రీ సూర్ం పూడి స్తయ రామ శేష చలప్తి రావు, విశ్రాంత SBI అధక్తర్న:
8247535755. వీరు మన వ్యయస్కర్ా శ్రీ విసావప్రగడ్ రామలింగేశవర్ రావు గార్న బావ గారు.
14
ఆయురాాయం - ఆశీర్వచనం
వ్యట్వ ఆప్ సేకర్ణ:
“శతమానం భవతి శతాయుః పురుషశశతేంద్రియ ఆయుష్యయవేంద్రియే ప్రతితిషితి” అనేది వేద
పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లా బ్రతకమని వేదం ఆశీర్వదిస్ాంది. వేద
మంత్రానికి ఉని శకిా గొప్పది క్తబటిట వేదజుాలైన పెదాలక్వ నమస్కర్నంచి వ్యర్నచే ఈ ఆశీర్వచనం
పందుతూ ఉంటాం. అలాగే నితయం చేసక్కనే సూరోయప్సాథనంలో “ప్శేయమ శర్దశశతం,
జీవేమ శర్దశశతం, నంద్మమ శర్దశశతం, మోద్మమ శర్దశశతం” అని చప్పబడించి. “నిండు
నూరేళ్లా ఆ సూరుయని చూడ్గలగాలి. నిండా నూరేళ్లళ జీవించాలి. అది క్లడ్ ఆనందంగా
జీవించాలి” అని ఆక్తంక్షిసాాం. ఇలా ఆక్తంక్షించటంలో ఎంతో విలువ ఉంది. శుభోదయం అని
చప్పడ్ం, శుభరాత్రి అని చప్పటంలోనూ లౌకికంగా క్లడ్ అటిట ఆక్తంక్షలు ఆధునిక క్తలంలోనూ
అనుస్ర్నసూానే ఉనాిం. మంచి మనసవ నుండి వచేి శుభాశీసవక్వ, శుభాక్తంక్షాలక్వ క్లడ్ శకిా
ఉంది. ద్మని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వక్తలపు విషయమే క్తదు, నేటి విషయం
క్లడా అని అర్థం చేసక్కనగలం.
“బ్రతికి యుండిన శుభములు బడ్యవచుి” క్తబటిట బ్రతికి ఉండ్టం అంటే ఆయురాాయం
మొదట కోర్దగినది. అందుకే ఏ పూజ చేస్త్రనా స్ంకలపంలో ఆయురారోగయ భోగభాగాయలు
క్తంక్షిసాాం. అందులో ముందు కోరేది ఆయురాాయానేి. కోటా స్ంప్ద లభించినా అయురాాయం
లేక మరుస్టి రోజే మర్ణించే వ్యనికి ఈ కోటా స్ంప్ద వలన ప్రయోజనమేమిటి? అందువలనే
మొదట కోర్దగినది ఆయురాాయం. నిజమే. ఆయురాాయమనేది కోరుక్కంటే వచేిద్మ? అనేది
ప్రశి. “దీరాాయుష్ాన్ భవ” అని దీవించటం వలా ఆయురాాయం పెరుగుతుంద్మ? ఆని
స్ందేహం.
ఆయుః కర్ా చ వితాం చ విద్మయ నిధన మేవ చ|
ప్ంచైతా నయపి స్ృజయంతే గర్ుస్థసెలావ దేహినః||
అని చప్పబడింది. అంటే “ఆయుష్టష, వృతిా, ధనం, విదయ, చావు అనేవి ఐదూ జీవి గర్ుంలో
ఉండ్గానే నిర్ణయింప్బడుతూ ఉంటా”యని ద్మని అర్థం. ఆయురాాయం, మర్ణం అనేవి ముందే
నిర్ణయింప్బడితే ఇంక్త ఈ ఆశీసవల వలా క్తని, మరే జాగ్రతాల వలా క్తని ప్రయోజనమేమిటని
15
ప్రశి. “లలాట లిఖితా రేఖా ప్ర్నమారుటషం న శకయతే” నుదుట వ్రాస్త్రపెటిటనది ఎవరూ తుడ్వలేర్ని,
మార్ిలేర్ని, జర్నగి తీరుతుందని మర్నక్కందర్న మాట. “ఏది నిజ” మనేది సామానుయనక్వ వచేి
ప్రశి. ఆయుష్టషక్వ వృదిా, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే ద్మని విషయంలో జాగ్రతాలు
తీసక్కనటం అవస్ర్ం తప్ప అదేమీ లేనప్పుడా యతిమే వయర్థం కద్మ! ఆయురేవదం అనే వైదయ
విధ్యనం పేరులోనే ఆయువు ఉనిది. ఆయురేవదమనేది ఉబుస పోక చపిపన సామానయపు మాట
క్తదు. వేద్మలలో మొదటిదైన ఋగేవద్మనికి స్ంబంధంచిన ఉప్వేదమే ఆయురేవదం. అంటే
ఆయువును గూర్ని తెలిస్త్రక్కనదగిన విజాానం అది. అందువలా ఆయువునక్వ స్ంబంధంచి వృదిా
క్షయాలు క్లడ్ ప్ర్నగణింప్దగినవే అని తెలుసాంది.
లలాట లిఖితమైన ఆయురాాయానిి ఎవవరూ మార్ిలేర్నేది యథార్థమైనా మార్కండేయుడు,
శంకరాచారుయలు మొదలైన వ్యరు దైవ్యనుగ్రహం వలన ఆయురాాయానిి పెంచుక్కనటం
చూసాాం. అంతే క్తదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వ్యరు చిర్ంజీవులుగా
వర్మందటమూ చూసాాం. ఇంక్త విశేషం ద్మవప్ర్ యుగంలో చనిపోయిన సాందీప్ని గురువు
యొకక పుత్రుని శ్రీకృష్టణడు బ్రతికించినట్లా, త్రేతాయుగంలో చనిపోయిన వ్యనర్ వీరుడు
గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచిినట్లా క్లడ్ ఇతిహాసాల ద్మవరా తెలిస్త్రక్కనాిం.
క్తబటిట దైవ్యనుగ్రహం వలన క్తని, అమోఘవచనులైన ఋష్యదుల ఆశీర్వచనాల వలా క్తని
ఆయురాాయం పెంచుక్కనటం సాధయమే అని తెలుసాంది. క్తబటేట మన పూర్వజులు
“ఆయురారోగయ ఐశవరాయభివృదాయర్థం” అని స్ంకలపంలో చప్పుక్కనటంలో అనౌచితయం లేదని,
“శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీసవలు పందటం శ్రేయస్కర్మే అని
తెలుసాంది.
శ్ంక్ర మఠముల్ల
శ్రీశ్ంక్రుల్ల తాన బోధంచిన అద్వాత సిదాధంతానిన శాశ్ాతంగా కనసాగడానికి ఆచారుాల్ల
దేశ్ం నల్లమూలలా శ్ంక్రమఠాలన ఏరపరిచారు. ప్రధ్యనమైన న్నల్లగు మఠాలలో తమ
ముఖాశిష్ణాలన మఠాధిపతుల్లగా చేశారు. దక్షిణాదిన శ్ృంగేరిలో స్తరేశ్ారాచారుాని
మఠాధప్తిగా చేసి యజురేాదానిన నిలిపారు. పశిుమదికుకన దాాక్రయందు పదమపాదుని
ఆచారుానిగా జేసి, సామవేదానిన ఆ మఠాన నిలిపారు. ఉతురదికుకన సాథపించిన బదరీక్షేత్రానికి
తోట్కచారుాలన ఆచారుానిగా ఉంచి అధరాణవేదానిన నిలిపారు. తూరుపన
పూరీజగన్ననథమున హసాుమలకుని ఆచారుానిగా చేసి, ఋగేాదానిన ఆ మఠాన నిలిపారు.
సరాజా పీఠం అధిరోహించుట్
అనంతరం కశ్మమరదేశానిన సందరిశంచారు. కశ్మమరమున మాత శారదాదేవ ఆరాధనకు
ప్రముఖమైన సథలము. అక్కడ్ శారదామాత ఉపసిథతమైయునన సరాజాపీఠం ఉననది. దానికి
న్నల్లగు దాారముల్ల ఉననవ. దాని మధాలో ‘సరాజా పీఠం’ అనే సింహాసనము ఉంది. వదాతుు
క్లిగిన సరాజుాలే ( జాానియే) ఆ సింహాసన్ననిన అధిరోహించడానికి అరుహల్ల. మరియు ఆ
దాారాల్ల కూడా అటువంట్టవారు ప్రవేశిస్తు తెరవబడ్తాయి. దక్షిణప్రాంతం నంచి ఏ పండితుడు
వచిు వుండ్క్పోవడ్మే. దక్షిణము వైపు ఉనన దాారం ఇపపటి వరకు తెరవబడ్లేదు. ఈ వషయం
శ్ంక్రులకు తెలిసినది. శ్రీశ్ంక్రుల్ల సరాజాపీఠం అధిరోహించుట్కు యతినంచగా, ఉదదండులైన
పండితుల్ల అనేక్ మంది శ్ంక్రులకు అడుడనిలిచి పాండితా వషయ్యలపై వాదించసాగిరి.
శ్ంక్రుల్ల వారందరిని ఓడించి సరాజాపీఠం అధిరోహించి ఎదురులేని జగదుగరువు అయ్యారు.
సరాజా పీఠానిన అధిరోహించిన తరువాత శ్ంక్రుల్ల తమ శిష్ణాలతో హిమాలయ్యలలో వునన
బదిరీన్నథ్ వెళ్లీరు. అక్కడ్ కదిదకలముండి అద్వాతసిదాధంతానిన బోధించారు. శివుని
అవతారమైన శ్ంక్రుల్ల ముప్వపరండు సంవతసరాల వయస్తస సమీపించింది. అనంతరం
అక్కడ్నండి కేదారన్నథ్ పయనమయ్యారు. కేదారన్నథము లోని చలికి, శిష్ణాల్ల
తటుికనలేక్పోయ్యరు. అప్పుడు శ్ంక్రుల్ల ఉపశ్మన్ననికి శివుని ధ్యానించారు. ఆచారుాని
ప్రారథనలన మనినంచిన మహదేవుడు అతని పాదాలనంచి వెచుట్ట జలం ప్రవహింపజేశారు.
కదిదకలం తరువాత శిష్ణాల్ల చూస్తుండ్గనే హిమాలయ శిఖరాలన అధిరోహించి అదృశ్ామై
కైలాస య్యత్రచేశారు. వారికి నిషరమణ అనేది లేదు. ఆయన నిరంతుడు. ఆయనకు
19
శ్రీగాయత్రి
23
రామానుజుణిణ అకకడ్ వుని వక్వళ్ వృక్షం దగగర్క్వ తీసకెళ్ళళ ఆయనకి ప్ంచ స్ంసాకరాలను
ప్రబోధంచాడు.
1937 స్ం. లో కలకతాాక్వ చందిన సేఠ్ మగన్ లాల్ ఆలయానిి పునరుధార్నసాండ్గా ఆలయం
బయట గోడ్దగగర్ భూమిలోవుని ఒక గుహని చూశారు. ఇంక్త తవివచూడ్గా భూమికి 20
అడుగుల లోప్ల ఒక మండ్ప్ంలో నవనీత కృష్టణడి చిని రాగి విగ్రహం, శంఖం, చక్రం, పూజ
సామాను అనీి రాగితో చేయబడ్ువి కనిపించాయి. పెర్నయనంబి రామానుజులవ్యర్నకి దీక్ష
ఇవవటానికి వీటిని వ్యడార్ని ప్రజలనుక్వనాిరు.
150 స్ంవతవరాల క్రితం అప్పుడు ఈస్టట ఇండియా కంపెనీ అధీనంలో వుని ఈ ప్రాంతానికి
(అప్పటోా చంగల్ ప్ట్ జిలాాలో వుండేది) లియనాల్ు పేాస్ట అనే ఆంగేాయుడు కలెకటరుగా వునాిడు.
ఆయన భగవంతుడు స్రావంతరాయమి అని, కేవలం క్రీసా రూప్ంలో చర్ి లో మాత్రమే లేడ్ని
నమేావ్యడు. చాలాక్తలంనుంచి ఆ ఆలయానికి ఎగువవుని వ్యన నీరు నిలువ చయయటానికి ఒక
పెదా చరువు వుండేది. వ్యన నీర్ంతా ఈ చరువులో చేర్న అనేక వందల ఎకరాల సేద్మయనికి
వుప్యోగప్డేది. క్తనీ వ్యన ఎక్వకవ క్వర్నస్త్రనప్పుడు ప్రతి స్ంవతవర్ం ఈ చరువు గట్లట తెగి
వర్దలు వచిి పలాలకి, ప్రజలకి, నషటం జర్నగేది. లియనార్ పేాస్ట ప్రజల శ్రేయసవ గుర్నంచి ప్రతి
స్ంవతవర్ం ఎంతో ధనం వచిించి ఆ చరువుకటటను మర్మాతుా చేయించేవ్యడు. మళీళ
వరాషలతో అది క్కట్లటక్వపోయేది.
1798లో ఆయన అకకడ్ బస్చేశాడు. ఉదయం వ్యయహాయళ్ళకి వళ్ళళనప్పుడు దేవ్యలయానికి వళ్లాని
క్కందరు బ్రాహాణులను కలుసక్వనాిడు. వ్యర్నతో మాటలోా వ్యరు అమావ్యర్నకి ఒక ఆలయం,
సావమి ఆలయ ప్రాంగణంలో నిర్నాంచాలనుక్వనాిరు క్తనీ ద్రవయలోప్ంవలా
చయయలేకపోయినట్లా తెలుసక్వనాిరు. ఆయన వ్యళ్ళతో ప్రతి ఏడూ తెగుతుని చరువుకటటని
ర్క్షించి మిమాలిి ఆదుకోని దేవుడికోస్ం డ్బుు ఖరుిపెటేటబదులు, ఆ డ్బుు చరువుకటట
మర్మాతుాక్వప్యోగించవచుిగా అని అనాిడు. వ్యరు తమ దేవుడిమీద అచంచల
విశావస్ంతో, నిర్ాల మనసతో ప్రార్నాసేా తమ కోరక న్ర్వేరుతుందనాిరు. అప్పుడు పేాస్ట నేను మీ
భగవంతుని ప్రార్నాసానాిను. నేను చరువుకటట పునర్నార్నాసానాి. ఈ ఏడాది వరాషలకి ఆ కటట
తెగక్వండావుంటే మీ అమావ్యర్నకి నేను గుడి నిర్నాసాాననాిడు.
26
సభాషితమ్
105. దాారక్:
క్ృషుం క్మలపత్రాక్షం పుణాశ్రవణ కీరునంl
వాస్తదేవం జగదోానిం నౌమి న్నరాయణం హరిమ్ll
అనిన వసతుల్ల ఉనన నగరం. గుజరాత్ రాషరములో ఉననది. గోమతి నది ఇచుట్నే
సముద్రములో క్ల్లస్తుంది. క్ంస సంహారానంతరం క్ృష్ణుడు తన తాత యయిన ఉగ్రస్తనడిని
చెరనంచి వడిపించి రాజాాభష్టకుుడిని
చేసాుడు. అసిు, ప్రాపిు అనే క్ంస్తడి
రాణుల్ల భ్రు సంహారానంతరం తమ
తండ్రి యయిన జరాసంధుడికి జరిగిన
ఘోరం వననవంచుకుంటారు.
ఉగ్రుడైన జరాసంధుడు “భూమండ్లం
య్యవతుు అయ్యదవ౦ చేసాున” అని
మథుర పైకి 23 అక్షౌహిణుల సైనాంతో
యుదాధనికి బయల్ల దేరుతాడు. క్ృష్ణుడి
సైనాం చిననది. కనీ బలరామ క్ృష్ణుల పరాక్రమం ముందు జరాసంధుడి సైనాం నిల్లవలేక్
పోయినది. జరాసంధుడు ప్రాణాల్ల అర చేతిలో ప్టుికుని తన మగధ దేశానికి వెళ్లీపోతాడు.
మళీె కనిన రోజుల తరువాత సైనాం కూడ్గటుికుని మధుర నగరం పై దండెతిు మళీె బలరామ
క్ృష్ణుల చేతిలో ఓడి పోతాడు.
ఇలా 17 సారుీ క్ృష్ణుడిపై దండెతిు ఓడి పోయ్యడు జరాసంధుడు. అతన పద్దనిమిదోమాటు
యుదాధనికి సిదద పడాడడు. అదే సమయంలో న్నరదుడి ప్రేరణ వలన కలయవనడు మూడు కోట్ీ
మేీచఛ సైనాంతో మథురానగరానిన మర్కక్వైపు ముట్ిడించాడు. ఆ కలంలో కలయవనడికి
ఎదురు నిలిచే వారు లేరు. ఈ పరిసిథతులోీ క్ృష్ణుడు బలరాముడుతో అలోచించి తన వారికి
28
ఉండే ప్రదేశ్ం. దీనిని దాట్ట పైకి మానవజీవనం ఉననటుీలేదు. వశేషం ఏమిట్ంటే ఈ క్షేత్రం
హిందువులకే కక్ బౌదుాలకు కూడా పవత్రమైనది.
108 దివాదేశ్ములకు గురుుగా సనినధి చుటుి 108 కళ్లయిల్ల ఉన్ననయి. ఈ కళ్లయిల్ల ఎదుద
ముఖం పోలి ఉననవ. వీట్టనంచి ఎప్పుడూ నీరు పారుతూ ఉంటుంది. సనినధిముందు రండు
కుండ్ముల్ల ఉననవ. వీట్టని పుణాకుండ్ం, పాపకుండ్ం అంటారు. అంత చలి ఉననపపట్టకీ
భ్కుుల్ల రండు కుండాలలో, 108 కళ్లయిల కింద సాననం చేసాురు.
ఈ క్షేత్రం సాయంవాక్ు క్షేత్రం. శ్రీరంగం, తిరుమల, బదరికశ్రమం, శ్రీమూషుం, వానమామలై,
ముకిున్నథ్, నైమిశారణాం, పుషకర్--ఈ ఎనిమిది సాయంవాక్ు క్షేత్రముల్ల.
ప్రస్తుతం ఇక్కడ్కు వచిుంది స్త్రతమమ తలిీని చూచుట్కు. ముందు ఆ పని అయిన తరువాత ఇంకో
ఆలోచన చేయ్యలి. జటాయువు అనన సంపాతి తాన లంక్లో స్త్రతన చూస్తున్నననని చెప్పన.
అయిత్త ఎక్కడ్ వుననటుీ?
తాన కేవలం నీతిమంతుడైన రాయబారిగా ప్రవరిుంచాలి. రాయబారి ఆయ్య కలాలకు
తగగటుిగా ప్రసననంగా నడుచుకోవాలి.
ఇప్పుడు లంకనగరంలోకి ఎలా ప్రవేశించాలి. కపాలాగ ఉనన రాక్షస్తలన మోసగించి ఏ
రూపంలో ప్రవేశించాలి. నేన ఈ రూపంలో వెళ్లత్త రాక్షస్తల్ల పటుికుంటారు. రాక్షస్తలన ఏదో
వధంగా వంచించి స్త్రతన వెదకలని ఆలోచిస్తున్ననడు. కని హనమంతుని ఆలోచనల్ల ఒక్
కలికికరావడ్ం లేదు. ఎక్కడ్ పరపాటు జరిగిన్న మొతుం కరాము చెడి పోతుంది.
ఈ రాక్షస్తలకు తెలియకుండా ఎచట్న ఉండుట్ సాధాముకదు, వారు తెల్లసికనగలరు.
తాన బాగా చినన శ్రీరంతో రాత్రిపూట్నే ఈ నగరమంతా తిరగాలని నిశ్ుయించుకన్నన.
హనమ పిలిీపిలీ అంత అయ్యడు.
ఇంతలో లంకనగరములో ఉనన గృహములలో దీపాల్ల వెలిగాయి. భ్వన్నలలోని దీపాల్ల
కిటికీల గుండా కంతులిన వరజిముమతూ చీక్టోీ లంకనగరము దేదీపామానంగా ప్రకశిసూు
ఉంది. వీధివీధికి మండ్పాల్ల రచుబండ్ల్ల, ఇంట్టంట్టకి బంగారు తల్లపుల్ల రంగు రంగు
పటీిలతో నిట్ి గోడ్లతో చంద్రుని వెన్ిలోీ లంకపట్ిణం చక్కగా క్నబడింది.
మికికలి బలవంతుడు, వానరశ్రేష్ణిడునగు హనమంతుడు ఎంత చినన రూపంలో ఉన్నన ఆ
లంకనగరమున అడుగిడు చుండ్గా, ఆ లంకనగరమునకు అధిషాఠన దేవత అయిన లంకిణి
దృష్టిని తపిపంచుకోలేక్ పోయ్యడు.
మహాబలశాలియు, వానరశ్రేష్ణఠడు ఐన మారుతి లంక్లో ప్రవేశించుచుండ్గా లంకధిదేవత
లంకిణి క్పివరుని చూచి, భ్యంక్రమైన ముఖముతో చూపులతో అచుట్నే అడ్డముగా నిలచి
బిగగరగా అరచుచు ఓరీ! నీవెవాడ్వు? నీ రూపమున చూచిన నీవు వన్నలోీ వుండువాడ్వు.
నీవు ఇక్కడ్కు ఎలా వచిుతివ. నీ ప్రాణముల్ల తీసెదన. వాసువము తెల్లపుము. ఈ పురమునకు
ఎలీప్పుడు రావణభ్టుల్ల కవలి వుందురు. ఓరి కోతీ! దీని లోపలకు ప్రవేశించడ్ము నీకు
సాధాము కదు” అని ప్లికెను. అంత హనమంతుడు నీవు ననన అడిగితివ క్నక్ వాసువము
37
ఇంక్కకడు లేడు అనుక్వనేవ్యడు. ప్రతిరోజూ తానూ చేస్త్రన ద్మన ధరాాలు లేకకవేసక్వని పంగి
పోతుండేవ్యడు.
ఒకరోజు రాత్రిపూట, పౌర్ణమి రోజున అంతఃపుర్ పైభాగమున ఆరుబయట చలాని ప్రదేశంలో
హాయిగా విశ్రమించాడు మహారాజు. తను ఇంతవర్క్ల చేస్త్రన ద్మనధరాాలు తలచుక్వంటూ,
లోకంలో తన యశశింద్రికలు ఏవిధంగా వ్యయపించి ఉనాియో ఊహించుక్వంట్లనాిడు. ఈ
ఆలోచనతో అతనికి నిద్రప్టటలేదు. తలపం మీద అటూ ఇటూ దొరుాతునాిడు. ఇంతలో ఏవో
మాటలు వినిపించాయి. ‘ఈ నిశాస్మయంలో ఎవర్నవీ మాటలు?’ అని కళ్లళ తెర్నచి చూశాడు.
చుట్లటప్రకకల ఎవరూ లేరు. పైన ఆక్తశం వంక చూశాడు. స్ర్నగాగ తాను విశ్రమించిన మిదెాక్వ
పైభాగాన ఆక్తశంలో రండు హంస్లు ఎగురుతునాియి. అవి అలా ఎగురుతుండ్గా ఒకటి
క్కంచం ముందుగా వడుతోంది.
ఆ విధంగా ముందువడుతుని హంస్తో వనుక వుని హంస్ అంటోంది. “ఓ భలాాక్షా!
మందగించిన చూపు గలవ్యడా! జానశ్రుతి మహారాజు యొకక కీర్నా చంద్రికలు ఇకకడ్ అంతటా
వ్యయపించి ఉంటాయి. మర్త క్రిందగా ఎగర్క్వ. అతడి తేజసవ తాకి భస్ామైపోతావు. జాగ్రతా!
అతడు ద్మనధరాాలు చయయటంలో చాలా గొప్పవ్యడు.
ఆ మాటలు విని ముందుని హంస్ “మనం ఎలాక్తలము ఆక్తశంలోనే విహర్నసాంటాము.
క్తబటిట ప్రప్ంచంలో మనక్వ తెలియని విషయాలు ఏవీ వుండ్వు. జానశ్రుతి మహారాజును
అంతగా పగడుతునాివు. బండితోలుక్వని జీవిసాని ఆతాజాాని రైక్వవని కని యితడు ఏమైనా
గొప్పవ్యడా? కేవలం కీర్నాక్తంక్షతోనే ఈ రాజు ఈ విధంగా ద్మనధరాాలు చేసానాిడు. ఇతని
కర్ాలు అనీి కీర్నాక్తమదోష దూషితాలు. రైక్వవడు ఉనిచోటనే ఉండి అనీి
సాధంచుక్వంట్లనాిడు. అతడికి గతానిి గుర్నంచి గాని, భవిషయతుాను గుర్నంచి గాని ఆలోచనే
లేదు. ఆతాానుభవంతో విరాజిలుాతునాిడు” అనిది.
ఈ ర్కంగా మాటాాడుక్వంటూ ఆ హంస్లు రాజప్రాసాదము ద్మటి వళ్ళళపోయినాయి. ఆ
స్ంభాషణ అంతా వినాిడు మహారాజు. అర్ారాత్రి ద్మటింది. దేశం అంతా నిద్రపోయింది. క్తని
జానశ్రుతికి నిద్రరాలేదు. హంస్ల స్ంభాషణ్య అతడి చవులలో హోరతుాతోంది. ఇంతక్తలం తానే
గొప్పవ్యడిని అనుక్వనాిడు. క్తని క్తదు. రైక్వవడు అనే మహానుభావుడు తనకని గొప్పవ్యడు.
ఎవరాయన? ఎకకడ్ ఉంటాడు? ఈ ర్కమైన ఆలోచనలతో రాత్రంతా గడ్చిపోయింది.
43
నువువ చేసే ద్మనాలక్వ ఎంతగానో గర్వప్డిపోతునాివు. అది చాలా అవివేకం. ద్మనాలు చయియ.
గర్వంతోనూ దర్పంతోనూ గాదు. ఇదంతా నీ ప్రయోజకతవం అనుకోవదుా. దీనివలా అహంక్తర్ం
జనిసాంది. ఆతా వినాశనానికి ద్మర్నతీసాంది. నువువ ఇవవగలిగింది ద్మనంగా ఇవువక్తని కీర్నా
క్తంక్షతో క్తదు. స్ర్వవ్యయపి అయిన స్రేవశవరుడు నీకందించిన ద్మనిని, ఆతాస్వరూపులైన
అందర్నకీ ఇసానాినని భావించి ఇవువ. అది నీకర్ావయంగా భావించు. ద్మని వలా ఆతాానుభూతి
కలుగుతుంది” అనాిడు.
ఆ మాటలు విని రాజు ఆనంద ప్ర్వశుడైనాడు. వేయి పాడి ఆవులిి, విలువైన క్తనుకలను,
అమూలయమైన హారాలను, ర్థాలను, గుర్రాలను క్తనుకగా ఇచిి తన క్వమారానిచిి వివ్యహం
చేశాడు.
ఈసార్న రాజు ఇచిిన క్తనుకలేవీ క్తదనలేదు రైక్వవడు. అనీి సీవకర్నంచాడు.
స్ంతృపాాంతర్ంగుడైన రాజు తన ప్టాటణనికి వళ్ళళపోయాడు. తరువ్యత క్తలంలో మహావృష
సామ్రాజయంలో రైక్వవడు వుండే ప్లెా “రైకవప్ర్ణ”గా ప్రస్త్రదిా పందింది.
స్రేవజనాః సఖినోభవంతు
శ్రీ గాయత్రి ర్చయతలక్వ నమసాకర్ములు. ఎంతో ఓరుపతో, శ్రదాతో వివిధ అంశాలతో
వ్యయసాలను ప్ంపుతునాిరు. అది మీ అభిమానానిి తెలుపుతుంది. ఇప్పుడు మనక్వ
ర్చయతలు పెర్నగారు. క్కందర్నవి స్మయానికి వయయలేక పోతునాిం. క్కందర్నతో
మాటాాడ్డ్ం జర్నగింది. అందర్నకీ నాయయం చేసేవిధంగా క్కనిి సూచనలు. వేద్మలు,
ఉప్నిషతుాలు, రామాయణ-భార్త-భాగవతాలనుంచి కథల రూప్ంలో ఉనిది ఉనిట్లా
క్తక్వండా, ఒక ఘటటం తీసక్కని అందులోని సారాంశానిి, గ్రహించవలస్త్రన విషయానిి మీ
ప్ర్నశీలనాంశంగా 3/4 పేజీలు మించక్వండా ప్ంప్గలరు. జ్యయతిషంలోనయితే విశేాషణ
ఉంట్లంది క్తబటిట ఏ అంశం అయినా ప్ర్వ్యలేదు. ఆధ్యయతిాకతక్వ మాత్రం భినిమైన
అంశాలమీద వ్యయసాలు ప్ంపినటాయితే ప్త్రికలో ప్రచుర్ణక్వ ప్ర్నశీలించలేము. ఏమాత్రం
స్ందేహం వచిినా 9866242585 క్వ గాని sdparishath@gmail.com క్వ మెయిల్
ద్మవరా ముందుగానే స్ంప్రదించండి.
ఋషభావతార్ం
--- భువనేశవర్న మారేప్లిా – 9550241921
ఇంక్త ఇలా అనాిడు: విష్టణవు బ్రహాజాాన స్ంప్నుిలైన బ్రాహాణులను ఆదర్నసాాడ్నీ, అందు వలా
మానవుడికి బ్రాహాణుడు దైవమనీ, బ్రాహాణుడితో స్మానమైన దైవం లేడ్నీ, అగిిలో హోమం
చేయడ్ం కంటే బ్రాహాణులక్వ స్మర్నపంచిన ద్మనినే భగవంతుడు స్ంతోషంగా తీస క్వంటాడ్నీ
అనాిడు. బ్రాహాణులలో తాతిాాకచింతన, మనోనిగ్రహం, బాహేయంద్రియ నిగ్రహం,
స్తయస్ంధత, తప్సవ, ఓర్నమి వుంటాయనీ, ఇవనీి వుని బ్రాహాణుడు తనక్వ స్దుగరువనీ,
అలాంటి బ్రాహాణుల శర్తర్ంలో అందుబాట్లలో వుంటాననీ, బ్రాహాణులను భకిాతో
పూజించడ్మే భగవంతుడిని ఆరాధంచడ్ం అనీ అనాిడు. సాక్షాత్ భగవత్ స్వరూపుడైన
ఋషభుడు. బ్రాహాణ జాతిని పూజించేవ్యడు ఈ భూమీాద మోక్షమారాగనిి తెలుసక్వంటాడ్ని,
ఇది స్తయమని స్పషటం చేశాడు.
ఆ తరువ్యత అవధూతగా మార్నన ఋషభుడు ‘అజగర్వ్రతము’ అని ఒక చిత్రమయిన వ్రతం
ప్టాటడు. అజగర్ము అంటే క్కండ్చిలువ. క్కండ్చిలువ ఎలా భూమిమీద ప్డిపోయి ఉండి
పోతుందో అలా ఒకచోట భూమిమీద ప్డిపోయి ఉండిపోయాడు. ఈయన ఆచర్నంచిన 9
ఆచారాలు వివిధ మతాలుగా మారాయి. అతడు పందిన యోగస్త్రదిాకి స్త్రదుాలనీి ‘అయాయ మేము
నినుి వర్నసానాిము, సీవకర్నంచండి’ అని అడిగాయి. నాకీ స్త్రదుాలు అకకర్లేదని వళ్ళళ
పమానాిడు. అలా చాలాక్తలం ప్డివుండి ఒకనాడు దక్షిణ కరాణటక రాషరమునందుని
అర్ణయము నందు నడుసానాిడు. ఆయన అలా నడిచి వడుతుంటే అకకడ్ వుని చట్లా ఒక ద్మనితో
ఒకటి రాపాడి ఒక అగిిహోత్రము బయలుదేర్నంది. పెదా అగిిజావలలు రావడ్ం ప్రార్ంభించాయి.
ఆయన వ్యటివంక చూసూా నవువతూ నిలబడాుడు. అవి వచిి అంట్లక్వంటే శర్తర్ం ప్డిపోతుంది
అనుక్వనాిడు. యధ్యర్థమునక్వ అలా ఉండ్డ్ం అంత తేలికక్తదు. అందుకే అనాిరు –
ఋషభుడి కథ అసర్ స్ంధయవేళ్ ఎవరు వింట్లనాిరో వ్యళ్ాకి స్మస్ా క్తమితార్థములు
ఇవవబడ్తాయి అని చప్పబడింది. ఆ అగిిహోత్రం శర్తర్మును ప్ట్లటక్వంట్లంటే నవువతూ
నిలబడాుడు. శర్తర్ం క్తలిపోయింది. తాను ఆతాలో కలిస్త్రపోయాడు.
శయువ్రతం గోమృగక్తకచరాయం చిర్ం చర్నాిప్యప్ర్ం స్వరూప్ం।
దవ్యహృతాంగః క్వటక్తచలే తవం తాపానా మాపాక్వరు వ్యతనాథః।।
'ఋషభుడు', దేహభ్రంతిని వీడి - క్కంతక్తలము క్కండ్చిలువ వలెను, మర్నక్కంతక్తలము
గోవువలెను, మృగము(లేడి)వలెను, ఇంక్కంతక్తలము వ్యయస్ము(క్తకి) వలెను గడుపుచూ-
52
భవబంధ్యలపై విర్కిా కలిగి రాజాయనిి అనికే వదలి ఒక ఏడాది పాట్ల అచలంగా దిగంబరునిగానే
నిలబడి ధ్యయన దీక్షలోనే ఉండ్గా శర్తర్మంతా తీగలు లతలు, చుట్లటక్వ పోయినవట. పాములు
శర్తర్ంపై పాక్వతుండేవట. అయినా స్పృహ లేక్వండా దీక్ష సాగిసాంటే అని భర్తుడు వచిి
బ్రతిమలాడితే విర్మించాడ్ట. తదనంతర్ం క్లడా ధ్యయనానిి సాగించి స్త్రదుాడై మోక్ష ప్రాపిా
చంద్మడ్ని జైన మత గ్రంథాలు వివర్నసానాియి. ఈ 57 అడుగుల సేవచిగా నిలబడిన ఏకశిలా
విగ్రహం క్రీ.శ.981లో నిర్నాంప్డి ప్రప్ంచంలోనే అతి పెదా విగ్రహంగా పేరుగాంచినది. ఈ
గోమఠేశవరుని శిలావిగ్రహానికి ప్రతి 12 ఏళ్ళకి జైనులు మహా మసాాభిష్యక పూజలు జరుపుతారు.
ప్ర్మ గురువులైన 24 తీర్థంకరులలో ఋషభనాథుడు 'ఆదినాథ భగవ్యనుడు' గా
పూజింప్బడుతునాిడు.
ఋషభనాథుని గుర్నంచిన ప్రసాావన ఋగేవదంలో కలదు. విష్టణ, భాగవత పురాణలు
నారాయణ అవతార్ంగా పేర్కకనాియి. ఇతని చిహిం ఋషభం. ఇతని క్కడుక్వ
కమాటేశవరుడు (గోమఠేశవరుడు), క్వమారా బ్రహిా. ఋషభనాథుడు కైలాస్ శిఖర్ం దగగర్
నిరాయణం చందినట్లా భావిసానాిరు.
*****
అరుజనా! ఎవడు అభాయస్యోగముతో, ఏక్తగ్ర చితామున దివయరూపుడైన మహాపురుష్టని
స్ార్నంచునో, అటిటవ్యడు ఆ ప్ర్మపురుష్టనే చందుచునాిడు. ఆ మహాపురుష్టడే స్ర్వజుాడు;
పురాణ పురుష్టడు; ప్రప్ంచమునక్వ శిక్షక్వడు; అణువు కనాి అణువు; అనూహయమైన
రూప్ము కలవ్యడు; సూర్య క్తంతి తేజ్యమయుడు; అజాానాంధక్తర్మునకని ఇతరుడు.
భగవదీగత
54
మహనీయుల మాట
సేిహం చేసేటప్పుడు విలువైన వ్యళ్ళతో క్తదు. నీ విలువ తెలిస్త్రన వ్యళ్ళతో సేిహం చేయి.
నువువ బాధప్డే రోజు ఎప్పటికి రాదు.
అప్రాహాణతూపర్వమే (మధ్యయహిం లోప్ల) పూర్నా చేయాలి. దీనికి శకిా లేకపోతే రండు రోజులు
పారాయణ చేయవచుి.
* అలాగే మూడు రోజుల పాట్ల రోజుక్వ క్కనిి స్ర్గల చొప్పున విభజించుక్కని పారాయణ
చేయొచుి. అలాగే నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమిాది దినములు పారాయణ
చేయవచుి.
ఎప్పుడు పారాయణ చేస్త్రనా ముందుగా విఘ్నిశవర్ పూజచేస్త్ర, స్ంకలపం చప్పు క్కని
శ్రీసీతారామాంజనే యులను షోడ్శ్లప్చారాలతో అర్నించి, పుస్ాక్తనిి పూజించి, పారాయణ
ప్రార్ంభించాలి. మధయలో ఇతరులతో స్ంభాషించడ్ం క్తనీ, లేవడ్ంగానీ చేయరాదు.
పారాయణంతంలో క్వాప్ాంగా పునఃపూజచేస్త్ర మంగళ్ హార్తి ఇచిి,మంగళ్ శ్లాక్తలు చదవ్యలి.
పారాయణక్వ ముందు గురూప్దేశం ద్మవరా లభించిన శ్రీసీతారామమంత్రం, ఆంజనేయ
మంత్రం జపించడ్ం మంచిది.
ఉప్దేశం లేనటాయైతే 'శ్రీరామాయనమః' లేద్మ ' శ్రీరామ జయరామ జయజయరామ ' - అనే
మంత్రానీి,
' శ్రీ హనుమతేనమః ' లేద్మ ' శ్రీహనుమాన్ జయ హనుమాన్ 'జయ జయ హనుమాన్ ' అనే
మంత్రానీి జపించడ్ం మంచిది.
ప్టిక బెలాం కలిపిన పాలు, ఫలాలు, తాంబూలం, నేతి అపాపలు నివేదించి
పారాయణ చేయడ్ం మంచిది.
" అస్యశ్రీ సందర్క్తండ్ మహామంత్రస్య వ్యలీాకి ఋషిః - అనుష్టటప్ ఛందః కవచినాినా ఛంద్మంస్త్ర
శ్రీమద్మంజనేయో దేవతా మమ స్రావనిషట నివ్యర్ణరేథ స్రావభీషట స్త్రదాయరేథ శ్రీ సందర్క్తండ్
పారాయణ పాఠే వినియోగః" అని చపిప పారాయణ చేయాలి.
చైత్రమాస్ంలో పారాయణ ధర్ావృదిా, వైశాఖంలో స్ంప్తవమృదిా, జేయషిం స్రావర్థస్త్రదిా,
ఆష్ఢ్ంలో ధర్ానాశనం, శ్రావణంలో కర్ావృదిా, ఆశవయుజంలో ధనవృదిా, భాద్రప్దంలో
సామానయం, క్తర్నాకంలో యశ్లవృదిా, మార్గశీర్షం బహుఫల ప్రదం, పుషయం స్రావర్థనాశకం,
మాఘంలో ధరాాది స్ంప్దలు, ఫ్లలుగణంలో క్తర్యస్త్రదిా.
తాతపర్యంగా - ఆష్ఢ్, భాద్రప్ద, పుషయమాసాలు విడిచి మిగిలిన తొమిాది న్లలు శ్రేషిం.
తిథులలో పారాయణ ప్రార్ంభానికి విదియ, (కృషణ) పాడ్యమి, తదియ, ప్ంచమి, త్రయోదశి,
67
మనుష్టయడు ప్రతియొకకర్నలోనూ మంచిని మాత్రమే చూడాలి, చడు లక్షణలను క్తదు. క్తనీ చడు
లక్షణలను మాత్రమే చూడ్టం మనిషికి ఒక అలవ్యట్లగా మార్నంది. ఒక వయకిా ఎనోి ప్నులు చేస్త్రనప్పటికీ
అతనికి ప్రశంస్లు రావు. అలాక్తక్వండా ఒక తప్పు చేసేా మాత్రం ఆ తప్పుని మాత్రమే మనుష్టయలు
గుర్నాసాారు. ఇది మనిషి యొకక స్వభావం. క్తనీ స్తుపరుష్టలు అలా క్తదు వ్యరు మంచిని మాత్రమే
సీవకర్నంచి, చడుని పార్ద్రోలుతారు. అందువలన మనము ఎప్పుడూక్లడా స్తావంగతయంతో ఉంటే,
మనము క్లడా మంచి లక్షణలను పందుతాము, అలాక్తక్వండా చడ్ువ్యర్నతో సేిహం చేసేా మనము
క్లడా వ్యర్నలాగే దుర్ాక్షణలను పందుతాము… నేలబటా మణికంఠ శర్ా: 95053 08475
68
కసూార్న ప్ర్నమళ్ం
పిలాాడి రుద్రయయ, రాజమండ్రి: 98859 10011
కసూార్న జింక కసూార్నని తయారుచేసే గ్రంథ్థ కలిగి ఉంట్లంది.
"కసూార్త తిలకం లలాట ఫలకే - వక్షస్థలే కసాభం నాసాగ్రే నవమౌకిాకం
కర్తలే వేణుం కరే కంకణం - స్రావంగే హర్న చందనం చ కలయమ్
కంఠేచ ముక్తావళీం గోప్సీి ప్ర్నవేషిటతో - విజయతే గోపాల చూడామణి"
అంటూ చినిప్పుడు అందరూ నేరుిక్వని శ్రీకృష్టణడిని సాతించే ఉంటారు కదూ! ఆ స్మయంలో
ముందు నీక్కచిిన స్ందేహం ఏంటి అంటారా? ఈ కసూార్న అనేదితిలకం పేరా? లేక తిలక్తనేి
కసూార్న అంటారా? అదొక తిలకం బదులు వ్యడే ఆభర్ణమా? కసూార్న అంటే ఏమిటి? అని.
పూర్వ క్తలంలో మర్నయు పురాణలలో క్లడా దీని ప్రసాావన ఉంది. వ్యటిలోా దీనిని
అలంక్తరానికి, సగంధ ప్ర్నమళ్ళనికి, ఆరోగాయనికి, హోమాలకి ర్క ర్క్తలుగా వ్యడినట్లా
చప్పబడింది. మనకి తెలుసనింతవర్క్వ లేద్మ వినింతవర్క్వ దీని ప్రసాావన ఎక్వకవగా కృష్టణని
వదానే వినాిం క్తని ఇదిచూడ్ండి.
"చారు చంప్క వరాణభం హేయక వకిం త్రిలోచనం -ఈషద్మాస్య ప్రస్నాిస్యం ర్తి స్వరాణది భూషితం
మాలతీ మలయాయుకాం స్ద్రతి ముక్వటోజజాలం స్తకంఠాభర్ణం చారు వలయాంగద
భూషితం
వహిిశ్శచేనాతులైన తవతి సూక్షేణ చారుణ అమూలయ వస్ి యుగేాన విచిత్రేణతి రాజితం
చందనాగరు కసూార్న చారు క్వంక్వమ భూషితం ర్తి దర్పణ హస్ాం చ కజజలోజజాలలోచనం"🌺
అందమయిన స్ంపెంగల క్తంతి వంటి మేని క్తంతితో ప్రక్తశించేవ్యడు, ఒక ముఖము
కలవ్యడు, మూడు కనుిలు కలవ్యడు, చిరునవువతో క్లడిన ప్రస్నిమైన ముఖము కలవ్యడు,
బంగారు ర్తాిభర్ణములతో అలంకర్నంప్బడినవ్యడు, మలెా మాలలను ధర్నంచినవ్యడు,
గొప్పవైన ర్తిములతో పదిగిన కిర్తటముతో విరాజిలుావ్యడు, మంచి కంఠహార్మును
ధర్నంచినవ్యడు, సందర్మైన కంకణములు, అంగదములతో అలంకర్నంప్బడినవ్యడు,
అగిివలే ప్రక్తశించే సాటిలేని స్నిని నూలుతో వడ్కిన ర్ంగుల వస్ిముల జంటతో
ప్రక్తశించువ్యడు, చందనము, అగరు, కసూార్న, మంచి క్వంక్వమలతో అలంకర్నంప్బడినవ్యడు,
69
05. మనిషి చనిపోయే ముందు శర్తర్ం చలాబడితే సార్ంగ నాభి కసూార్నని ప్టిటసేా వేడి
పుంజుక్వని (మర్న వ్యతానిి తగిగంచడానికి వ్యడ్తారు అంటేనే తెలుస్ాంది కద్మ చలాదనానిి
తగిగంచి వేడిని పెంచుతుంది అని!) మనిషి
బ్రతుక్వతాడ్ని నమిాక.
06. గుండ జబుులు, ఉబుస్ం, ఆస్ామా, మూర్ి,
నరాల బలహీనత, ధనురావతం, ప్క్షవ్యతం, మొదలయినవ్యటికి ఇది చకకని మందు. ఇలా
చప్పుక్వంటూ పోతే చాలా ఉనాియి క్తనీ ముఖయమయినవి మాత్రం ఇకకడ్ పెటాటను. కసూార్న
శ్రేషితకి మారు పేరు అంటారు.
శ్రేషిమయిన ప్సపుని కసూార్న ప్సపు అనీ శ్రేషటమయిన క్వంక్వమని కసూార్న క్వంక్వమ అనీ
అంటారు. * కసూార్నని మన కవులు మాత్రం వదులుతారా?
ముఖయంగా వేమన శతకంలో మనకి ఈ క్రింది ప్ద్మయలలో తార్స్ప్డుతుంది.
"మృగ మదంబు చూడ్ మీద నలాగనుండు - బర్నఢ్విలుా ద్మని ప్ర్నమళ్ంబు
గురువులైన వ్యర్న గుణము లీలాగురా - విశవద్మభిరామ వినుర్వేమ!"
కసూార్న చూడ్టానికి నలాగా ఉనాి ఏ విధముగా ఐతే మంచి వ్యస్న వదజలుాతుందో అదే
విధముగా గొప్పవ్యరు బయటకి ఆడ్ంబర్ము లేకపోయినా గొప్ప శకిా కలవ్యరై ఉంటారు.
దేనినీ ర్ంగు లేద్మ హంగు చూస్త్ర మోస్పోక్లడ్దు అనిది దీని నీతి.
"కన్ి ద్మని మేను కసూార్న వ్యస్న -ముస్లిద్మని మేను ముఱికి కంపు
వయసద్మని మేను వర్నణంప్ శకయమా - విశవద్మభిరామ వినుర్వేమ!"
"గార్ాబంబెరుగునా కసూార్న వ్యస్న - మిక్వకటంగ చడుగు మేసగాక
నుతామోతాములక్వ వతుారా వేశయలు -విశవద్మభిరామ వినుర్వేమ!"
వీటిని నేను ప్రతేయకంగా వివర్నంచ వలస్త్రన అవస్ర్ము లేదనుక్వంటాను. అంత స్ర్ళ్మయిన
భాష వ్యడారు. అందులోని అంతరార్థం మీ ఊహకే వదిలేసానాిను!
అంతే క్తక్వండా కసూార్నని తిలకధ్యర్ణలోను, ప్ండుగలు విశేష క్తర్యక్రమాలలో దేవుళ్ళక్వ
అభిష్యకం లోను వ్యడుతారు. ఈ సగంధద్రవయం ప్రతేయక సవ్యస్నే క్తదు ప్రతేక ఆకర్షణని క్లడా
కలిగి ఉంట్లంది.
72
కసూార్నని ఆరోగయం, అభిష్యకం, పూజ, హోమం మొదలైన వ్యటిలో వ్యడుతారు కసూార్న ప్సపు
ను అందం కోస్ం వ్యడుతారు. కసూార్న క్వంక్వమను ఆకర్షణ కోస్ం వ్యడుతారు. కసూార్న క్తయ
ను స్త్రథర్ లక్ష్మి కోస్ం ప్రయోగిసాారు. కసూార్న తిలకంను ఆకర్షణ మర్నయు అభిష్యక్తలలో
వ్యడుతారు.
మహనీయుల మాట
ఒకర్న విజయానిి చూస్త్ర అసూయ చందితే అది బలహీనతగా మారుతుంది. అదే విజయానిి
చూస్త్ర ప్రేర్ణ పందితే ఆతావిశావసానిి పెంపందిసాంది.
కేతువుల స్హాయముతో ధర్ామయిన పాలన చేసూా ఉనాిరు. శని, శుక్ర, బుధ, రాహు
గ్రహములు కదలక మెదలక క్కంత వర్క్వ వ్యగివవ్యదము కలిపంచ ప్రయతిము చేస్త్రర్న.
శని, శుక్ర, బుధ, రాహు గ్రహ క్తర్కముల వలన క్కంత అనాయయ ప్రవర్ాన కలిగి వివ్యదమునక్వ
దిగు వ్యనిని చూస్త్ర శాపానుగ్రహ శకిా గలిగిన బ్రాహాణులు కోప్మాప్లేక వీడు రాక్షసడై
పుటేటందుకే ఇట్లవంటి అనాయయ ప్రవర్ాన ఇట్లవంటి మాటలు మాటాాడు తునాిడు అని అనడ్ము
వలన ఆ తపోశకిా శాప్ రూప్మున త్రేతాయుగములో రాక్షస్ వంశము అధకమయెయను.
తప్సవచే దైవబలమును స్ంపాదించారు క్తని కోప్ము ఆప్లేక ప్లికిన ప్లుక్వలు
త్రేతాయుగములో క్రూరులు, రాక్షస్ స్వభావులు, రాక్షసలు, కలహము పెంచేవ్యరు
అధకమయాయరు. ఈవిధముగా కృతయుగమున స్వయముగా నడిచి త్రేతాయుగము
ఆర్ంభమయినది.
2. త్రేతాయుగము :
త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతర్నంచాడు. ఈ యుగంలో భగవంతుడిగా
అవతర్నంచిన శ్రీరాముడు రాక్షసడైన రావణుడిని స్ంహర్నంచి ధర్ా స్ంసాథప్న చేశాడు. ఈ
యుగం క్తల ప్ర్నమాణము ప్న్ిండు లక్షల తొంభైఆరు వేల స్ంవతవర్ములు. ఈ యుగంలో
ధర్ాము మూడు పాదములపై నడుసాంది. ఇక త్రేతాయుగమునక్వ రాజుగా క్వజుడు అంటే
మంగళ్లడు. మంత్రిగా శుక్రుడు నియమితులయాయరు. క్వజుడు పురుష క్తర్క్వడు యువక్వడు ,
యుదాప్రియుడు, సక్షత్రియుడు, బాహు బల ప్రాక్రమ వంతుడు, స్తయము ప్లుక్వ వ్యడు
రాజుగా ఆచార్మునక్వ కట్లటబడి ఉండ్క తిరుగువ్యడు. రాక్షస్ గురువు అయిన శుక్రచారుయడు
సీిలక్వ క్తర్క్వడు మాయ మంత్ర తంత్రవ్యది క్వజునక్వ ప్ర్మ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా
క్తలము పాలించవలస్త్ర వచిింది.
రాక్షస్ గురువు శుక్ర బలమున దుషట శకిా, మాయా మంత్రం ప్రభావము చేత రాక్షసలను
పుర్నగొలిపి యజా యాగాది క్రతువులక్వ, తప్స్వంప్నుిలక్వ , రూప్వతులయిన సీిలక్ల,
బ్రాహాణులక్వ విప్తుాలు కలిపంచి బాధంచేవ్యడు. రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుక్వ
ప్డ్కపోవడ్ం చేత మంత్రులు క్రూర్ స్వభావులై రాజయ పాలనను బ్రష్టట ప్టిటంచి సీి వ్యయమోహము
వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూప్వతులు అగు సీిలచే, యువక్వలక్వ ప్రాణ హానిని
కలిగించేవ్యరు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజా యాగాదులు మొదలగు
75
Planetary Movements
Sun enters the sign Virgo on 17th and transits for the rest of the month.
Mars continue to transit Virgo for the whole month
Mercury trasits Leo on direct motion for the whole month
Jupiter transits in Aies on retrogression from 5th
Venus transits in Leo on direct motion from 1st.
Saturn continues transit in Aquarius on retrogression for the whole month.
Rahu / Ketu continue to transit Aries and Libra respectively.
Uranus continues motion in Aries.
Neptune continues Retro motion in Pieces for the whole month
Pluto continues retro motion in Capricorn for the whole month.
( మర్నంత 2023 స్ంవతవర్ గ్రహ స్ంచార్ స్మాచారానికి ఇదే స్ంచికలో చూడ్గలరు
78
ప్రశిశాస్ిము – 6
లలితా శ్రీహర్న: 9490942935
ప్రశి ప్దాతులు: స్ంఖాయ ప్రశి :
క్తర్యస్త్రదిా యొకక ఫలితం శుభమా? అశుభమా? నిర్ణయించడానికి లేద్మ ఒకటి కంటే ఎక్వకవ
అంశాలలో ఒకద్మనిని ఎంచుకోవలిస్త్ర వచిినప్పుడు ‘స్ంఖాయ ప్రశి’ ఉప్యోగ ప్డుతుంది. ఈ
విధ్యనము ఉతార్ క్తలామృతం యందు ప్రశి ఖండ్ములో వివర్నంచబడినది.
“ ప్రశాిర్తథ ఫల హేమ పాణి ర్థవ్య క్తరాాంతిక సాయంతికం
ప్ృష్టగతయ నవఘిభాస్కర్(108) మితాతవంఖాయమభీష్టంవదేత్
తామేవ ధ్రువకం ప్రకలపయ స్కలం త్రైక్తలికందైనవి
దూురయాధషట మనిషటమత్ర తు గురోః పాదం శర్ణయం భవేత్”
ప్రశి అడ్గదలిచిన వ్యరు ప్ండుా, తాంబూల దక్షిణదులను తీసక్కని జ్యయతిష్టకని వదాక్వ వచిి
నమస్కర్నంచి దక్షిణ ఫలాదులు స్మర్నపంచి 108 లోపు ఒక స్ంఖయను చప్పవలెను. ఆ స్ంఖయను
ధ్రువ్యంకంగా గ్రహించి జ్యయతిష్టకడు ఫలితములను చప్పును. ప్రశి స్మయంలో ధ్రువ్యంకమే
ముఖయము. ద్మనిని బటిటయే భూత భవిషయ దవర్ామానక్తల ఫలములను నిర్ణయించవచుి.
“పూరోవక్తాదురవ
ా క్తతఖగైః ప్ర్నహృతాలాబంా క్రియాద్మయతభం
తచేిషస్ాాథవర్ామానభవనే సయస్ానివ్యంశాః క్రమాత్
తతాకల గ్రహ చక్రభావవశతః ప్రష్టట శుశభంవ్యశుభం
ప్రాగవతేఖచర్ భావక్తర్క గణదీవరాయధక్తతవంవదేత్”.0.
ప్రశికర్ా చపిపన ధ్రువ్యంకమును 9చే భాగించగా లబాము మేష్దిగా గడిచిన రాశులను
సూచించును. 12చే భాగించగా శేషము నవ్యంశలగిమును సూచించును.
ఉద్మహర్ణ 1 : ఒక అంశం గుర్నంచి అడిగిన ప్రశి ఫలిసాంద్మ? లేద్మ? అని ప్ృచిక్వడు వచిి
జ్యయతిష్టకని ప్రశిించినపుడు, జ్యయతిష్టకడు ప్ృచిక్వడిని 108 లోపు ఒక స్ంఖయను ఎంచుకోమని
చపాపలి. ప్ృచిక్వడు 25ను ఎంచుక్కనిడ్ని అనుక్కంటే, మొతాము భ చక్రంలో 108
నవ్యంశలుంటాయి. ఒక రాశిలో 9 నవ్యంశాలు ఉంటాయి. 25ను 9 చే భాగించగా లబాము 2,
శేషము 7 వసాంది. క్తవున 25వ నవ్యంశ మేష్దిగా రండు రాశులు గడ్వగా మూడ్వ
80
పై వివర్ణ ప్రక్తర్ం మొదటి అంశంలో క్వజ, బుధులు శత్రువులు. క్తవున అనుక్లలత లేదు.
రండ్వ అంశములో గురువు, క్వజులు మిత్రులు, క్తవున అనుక్లలత ఉనిది. క్తబటిట రండ్వ
అంశం ఎంచుక్కనవలెనని చప్పవలెను.
ప్రశికర్ా సూచించిన స్ంఖయ ద్మవరా రాశిచక్రం మర్నయు నవ్యంశ చక్రలలో లగిస్త్రథతి
తెలుసాంది. ఆ లగిమును బటిట ఆ నాటి గ్రహస్త్రథతిని బటిట ప్రశి చక్రంలో లగేిశ, క్తరేయష్టల మధయ
స్ంబంధమును గమనించి ఫలితమును చప్పవలెను. నవ్యంశ లగాిధప్తి ఆధ్యర్ంగా ఎంత
క్తలంలో ఫలితం కలుగుతుందో నిరేాశిసాారు.
ప్రశిచక్రంలో నవ్యంశ లగాిధప్తి
ర్వియైన 1 అయనం (6 న్లలు); చంద్రుడైన 1 క్షణం (వంటనే); క్వజుడైన 1 దినం;బుధుడైన 1
ఋతువు (2 న్లలు); గురువైన 1 మాస్ం; శుక్రుడైన 1 ప్క్షం; శనియైన 1 స్ంవతవర్ంలో
ఫలితాల నిసాార్ని సూచించాలి. ఈ విధంగా స్ంఖయప్రశి ద్మవరా జ్యయతిష్టకడు ఫలితాలను
చప్పవచుిను.
తాంబుల ప్రశి :
ప్ృచిక్వడు ప్రశిించే ముందు దైవజుానికి స్మర్నపంచిన తాంబూల, దక్షిణ క్తనుకలలో
తాంబూలంలోని తమలపాక్వలను లెకికంచి ద్మని ద్మవరా శుభాశుభ ఫలితాలను సూచించే
ప్దాతిని తాంబూల ప్రశి అంటారు.
అర్ారాత్రి తరువ్యత మర్నయు మిటటమధ్యయహిం లోప్ల ప్రశిించిన ఆక్వలను పై నుంచి కిందక్వ
లెకికంచవలెను. మిటటమధ్యయహిం నుంచి అర్ారాత్రి లోప్ల ప్రశిించిన ఆక్వలను కిందనుండి పైకి
లెకికంచవలెను. ఒకటవ స్ంఖయ గల ఆక్వ లగిమును, 2వ స్ంఖయ గల ఆక్వ రండ్వ భావమును
అదే విధంగా 12వ స్ంఖయ గల ఆక్వ వయయ భావమును సూచించును. ఎనివ భావ్యనిి సూచించే
ఆక్వ ప్ర్నశుభ్రంగా చిరుగులు లేక్వండా ఉంట్లందో, ఆ భావ్యనికి స్ంబంధంచిన శుభ
ఫలితాలను సూచించవలెను. ఏదైనా ఒక ఆక్వ చిర్నగిపోయినా, మలినంగా ఉనాి,
ఎండిపోయినా ద్మనికి స్ంబంధంచిన భావ్యనికి అశుభ ఫలితాలు సూచించబడ్తాయి.
ఆయురాాయానికి స్ంబంధంచిన ప్రశికి లగాినిి సూచించే మొదటి ఆక్వ అషటమభావ్యనిి
సూచించే 8వ ఆక్వ కనాి పెదాదిగా ఉండ్వలెను. ధన స్ంబంధమైన ప్రశిక్వ లాభభావ్యనిి
సూచించే 11వ ఆక్వ వయయ భావ్యనిి సూచించే ఆక్వ కనాి పెదాదిగా ఉండ్వలెను.
82
దగథ యోగములు :- తిథ్థ వ్యర్ం కలిసేా వచేి మొతాం కనక ప్దమూడు ఐతే అది దగా యోగం
అనాిరు మనవ్యరు. ప్దమూడు అంటే 1+3 =4 నాలుగు స్ంఖయ జ్యయతిష శాస్ిం ప్రక్తర్ం
రాహువుక్వ స్ంకేతం. శనివత్ రాహువు అనాిరు. రాహువు ఛయా గ్రహం అయిననూ శని
ఇచేి ఫలితాలను ఇసాాడు. రాహువు క్తర్కర్తవంలో చడును చేసే ఫలితాలు గమనిసేా పైకి ధైర్యం,
లోప్ల పిర్నకి, భ్రషటతవం, ఉద్రేకం, ఉదేవగం, ఇతరులక్వ బాధ కలిగించునట్లా చేయుట, మానస్త్రక
వయధ, వ్యయధులు, ప్నులలో అంతారాయాలు మొదలగునవి కలిగిసాాడు.
ఆ దగా యోగాలు కలిగించే స్ందరాులు, ఈ క్రింద ఇవవబడాుయి గమనించండి.
1. షష్ఠి 6 +7 శనివ్యర్ం; 2. స్ప్ామీ 7 + 6 శుక్రవ్యర్ం; 3. అషటమీ 8 +5 గురువ్యర్ం
4. నవమి 9 + 4 బుధవ్యర్ం; 5. దశమీ 10 +3 మంగళ్వ్యర్ం; 6. ఏక్తదశి 11+2
స్మవ్యర్ం; 7. ద్మవదశి 12+1 ఆదివ్యర్ం
పైన తెలిపిన రోజులలో ఏ ప్ని మొదలుపెటిటనా జర్గదని భావం. షషిట నాడు మొదలెటిటన ప్ని
కలహంతో ముగుసాందిట. అషటమినాటి ప్ని కష్టనిి మిగులుసాంది, నవమినాటి ప్ని
వయయప్రయాస్లకే క్తర్ణం. విశేషం ఏమిటంటే.... త్రయోదశినాటి ప్ని దిగివజయంగా
ముగుసాందట, ప్దమూడు వర్నజంచవలస్త్రందిక్తదు, క్తనీ వ్యర్ం+తిథ్థ, ఈ రండూ కలిస్త్రన
ప్దమూడు వర్జనీయమే!
*చవితి, షషిి, అషటమి, నవమి, ద్మవదశి తిథులను వదిలేసాాం గనక వీటితో వచేి దగాయోగాలను
ప్టిటంచుకోం.
*ఇక దశమి మంగళ్వ్యర్ం, ఏక్తదశి స్మవ్యరాలే మనలిి ఇబుంది పెటేటవి. తిధ, వ్యరాలు
కలిస్త్ర దోషప్రదమైన దగాయోగానిిసాాయి.
*నితయమూ చేసే ప్నులకి ప్ంచాంగం చూడ్కకర్లేదంటారు పెదాలు. ఇవి అతయంత ముఖయమైన
ప్నులు ప్రార్ంభించే ముందు మాత్రమే ఆచర్నంచాలివ ఉంట్లంది.
1. షషిి నాడు వచేి శనివ్యర్ం, 2. స్ప్ామి నాడు వచేి శుక్రవ్యర్ం, 3. అషటమి నాడు వచేి
గురువ్యర్ం, 4. నవమి నాడు వచేి బుధవ్యర్ం, 5. దశమి నాడు వచేి మంగళ్వ్యర్ం, 6.
84
ఏక్తదశి నాడు వచేి స్మవ్యర్ం,7. ద్మవదశి నాడు వచేి ఆదివ్యర్ం ,ఇలా వచిినప్పుడు ఏ
విధమైన శుభక్తరాయలు చేసకోక్లడ్దు. వీటిని దగాయోగాలు అంటారు.
Spiritual Astrology
షటిక్ర విధ్యనం – 13
డా, వి. యన్ . శాస్త్రి :9866 24 2585
(ఈ విధ్యనంలో ప్ర్నశీలించిన గ్రంథాలు: ఆది శంకరాచారుయని “శ్రీ దతాాత్రేయ షటిక్ర స్ాత్రం”;
శ్రీ లలితా స్హస్ర నామ స్ాత్రం; శంకరాచారుయని “సందర్య లహర్న”; యోగవ్యస్త్రషిo; శ్రీ
కలాయణనంద నాథ దీక్షా నాములు: శ్రీ రాచక్కండ్ వేంకట కోటేశవర్ రావు గార్న “శ్రీ లలితా
ర్హస్య నామ స్హస్ర గూఢార్ా దీపిక”; శ్రీ వివేక్తనందుని “రాజయోగ” మీద భాషణం;
తైతిార్తయ ఉప్నిషత్; శ్రీమతి కర్రా సూర్యక్తంతం గార్న “ఆతా దర్నశని”; “ప్తంజలి యోగ
సూత్రాలు”; “Journey through Chakras” by Ravi Ratan & Dr. Minoo Ratan ;
“Kundalini Tantra” by Swamy Satyananda Sarswati, Yoga publications Trust,
Ganga Darshan, Munger, Bihar, India; “Inner Tantric Yoga” by David Frawley;
“The Soul and its Mechanism” by Alice A Bailey”; Stellar Effects in Astrology –
Jeevaa and Sareera” by Dr. NVRA Raja; Stellar Effects – Planets Aspects and
Reflection” by Dr. B. Hymavathi)