You are on page 1of 48

శ్రీరామకృష్ణ

ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు

03
శ్రీరామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 3 .
శ్రీరామకృష్ణ
ు లు చెబుతణన్ాిరు :
' వేదాలు ' ఆపో న్ారాయణ : ' అని చెపాాయి. అంటే నీళ్ల
ు న్ారాయణ స్వరూపమని.
అయితే, కొనిి రకాల నీళ్ల
ు మాతరమే దేవుని పూజకు వినియోగ పడతాయి. మరికొనిి,
స్ాిన్ానికి, పాతరలు తోముకోవడానికీ, బటట లు వుతకడానికీ ఉపయోగ పడతాయి. '
' అదే విధంగా, స్జజ నుడు, దురాారుుడు, భకుుడు, న్ాస్తు కుడు వీరందరిలోనూ న్ారాయణుడు
వున్ాిడు. అంతమాతరం చేత, దుష్ణ
ట డు, అపవితణరడు, పాపకారాాలు చేస్వ
ే ాడితో, స్జజ నులు
స్ంబంధాలు పెటట టకోరాదు, వారి స్ాహచరాం పనికిరాదు. వీరుగాక ఇంకొందరితో,
న్ాలుగుమాటలు మాటలుడవచేేమో గానీ, మరికొందరితో అది కూడా పనికిరాదు. '
' అయితే, దుష్ణ
ట డు హాని చేయడానికి వచ్చేన్ా, తననుతాను రక్ించుకున్ే నిమితు ం, కొంత
తమోగుణం చూపతంచవలస్తనదే ! కానీ నీకు అతడు హాని చేస్ాడని, పరతీకారంగా హాని
చేయడం, అనుచ్చతం. ' దీనికి స్రిపో యిే వృతాుంతం ఒకటి రామకృష్ణ
ు లు వివరించారు :
' ఒక విష్స్రాము అడవిలో అందరినీ భయపెడుతూ, అమాయక స్ాధు జంతణవుల ైన
ఆవులను, మేకలనూ, గొలు వారినీ భయపెడుతూ, ఆజంతణవులను మేత
మేయనీయకుండా, విఘాతం కలిగించేది.
ఇది చూస్త, ఆ దారిన వెళ్లతణని మంతరశకుులుని ఒక బరహాచారి, పాముకు తెలిస్తన
భలష్లో, ' నీవెందుకు వీరికి హాని కలిగిస్ు ున్ాివు ? దానివలన నీకు కూడా పరమాదమే,
ఎపుాడో కపుాడు వారు నీపెై తిరగబడి నినుి చంపే అవకాశం వునిది. కాబటిట, నీకు
మంతోరపదేశం చేస్ు ాను. ఆమంతరం జపతస్,ేు నీకు హంస్ా పరవృతిు పో యి, భగవద్ భకిు
అలవడుతణంది. నువువ ఎవరినీ హంస్తంచ వదుు. ' అని చెపతా, మంతరం ఉపదేశం చేస్ాడు.
కొనిిరోజులు గడిచాయి. పాము ఎవరినీ కాటట వేయడం లేదు. తనపెై రాళ్ల
ు రువివన్ా
ఆగీహంచడం లేదు. వానపాములా పరవరిుంచస్ాగింది. దీనిని అలుస్ుగా తీస్ుకుని, ఒకరోజు,
గొలు పతలులు, దాని తోకను పటటటకుని గిరగిరా తిపుాతూ న్ేలకేస్త బలది, ఒక మూలకు
విస్తరివస్
ే ారు. పాపం, పాము న్ోటినుండి రకు ం కకుుతూ, స్ాృహ కోలోాయింది.
గొలు పతలులను ఎదురుున్ే స్ామర్యం వుండీ, కేవలం ఆ బరహాచారికి ఇచ్చేన మాటకు
కటటటబడి వుండి, ఈ పరిస్ి తతి తెచుేకునిది.
ఇలా ఒక స్ంవతసరం ఆ పాము స్ాతివక ఆహారం రాతిరపూట స్ేకరించుకుంటూ, ఎలాగో
కాలం న్ెటట టకొచ్చేంది. ఒకరోజు, ఆ బరహాచారి తిరిగి అటటగా వస్ూ
ు , బకుచ్చకిు శలామన
ై ఆ
పామును చూస్త, విష్యమంతా తెలుస్ుకున్ాిడు. తాను చెపతాన మాటలను, పాము
అర్ం చేస్ుకుని విధాన్ానికి యింతో బలధపడి, ' అయోా ! యింత పని జరిగింది. నీవింత
తెలివితకుువగా, మూరఖంగా యిలా ఆలోచ్చంచావు ? నినుి నీవు రక్ించుకోలేక పొ తే,
మంతరజపం ఎలా చేస్ు ావు ? నినుి కాటట వెయావదు న్ాిను గానీ, బుస్ కొటట వదు ని
చెపాలేదు కదా న్ేను. ' అని ఆవేదనగా అన్ాిడు. ' ఇక ముందు నీపెక
ై ి వస్ుుని వారిపెై
బుస్కొటిట, భయపెటట ట. హాని కలిగించకు. ' అని చెపతా ఆ బరహాచారి, పాముకు స్పరాలు
చేస్,త వెళ్ళిపో యాడు. '
' భగవంతణని స్ృష్తటలో స్ాివర జంగమాల ైన, మనుష్ణలు జంతణవులూ, చెటట టచేమలూ
మొదల న
ై వి అన్ేకం వున్ాియి. జంతణవులలో కూడా, స్ాదు, కూ
ీ ర జంతణవులూ
వుంటలయి. చెటులో అమృత ఫలాలు ఇచేేవి, కేవలం నీడనిచేేవి, విష్పు పండుు ఇచేేవి
వుంటలయి. అలాగే, మనుష్ణలలో, కొందరు భగవంతణనికి అంకితమన
ై వాళ్లి, కొందరు
లౌకిక పరపంచంతో పెనవేస్ుకునివాళ్లి, కొందరు న్ాస్తు కులు వుంటలరు. '
అని చెబుతూ, జీవులను న్ాలుగు వరాులుగా విభజిస్ూ
ు , రామకృష్ణ
ు లు ఇంకా
చెబుతణన్ాిరు.

04
శ్రీరామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 4 .
శ్రీరామకృష్ణ
ు లు చెబుతణన్ాిరు :
జీవులను న్ాలుగు వరాులుగా విభజించవచుే. వారే బద్ జీవులు, ముముక్షుజీవులు,
ముకు జీవులు, నితాముకుులు.
ముందు నితాముకుుల గురించ్చ తెలుస్ుకుందాం. న్ారదమహరిి వంటి వారు, నితాముకుుల
కిీంద పరిగణంప బడతారు. వారి పరధమ కరు వామ్, మానవులకు ఆధాాతిాక స్తాాలను
బో ధించడం, పరోపకారమే వారి జీవనగమాంగా స్ంచరించడం.
స్ాధువులు, మహాతణాల వంటివారు ముకు జీవులు. అటిటవారు, కాంతా కాంచన్ాలకు
బంధింపబడని వారు. వారు ఐహక చ్చంతనలు నుండి విడివడి, స్దా భగవంతణని
పాదపదాాల మీద ధాాస్ వుంచుతారు.
ముముక్షువులు ముకిు పొ ందాలనీ, జనా రాహతాం కావాలనీ కోరుకుంటలరు. అయితే,
చ్చవరిదాకా ఆకరిణలకు లోనుకాకుండా, ఆ మారు ంలో వుండి విజయం స్ాధించేవారు
తకుువ.
ఇకబద్ జీవులు, విష్యాస్కు తలో మునిగిపో యి, స్రవం తమ పరతిభే అనుకుంటలరు.
దేవుడిని పొ రపాటటన కూడా కీరు ంి చరు.
ఇకుడ రామకృష్ణ
ు లు స్ో దాహరణంగా మనకు విశదీకరిస్ు ున్ాిరు :
చేపలు పటట డానికి వల చెరువులో విస్తరినపుాడు, కొనిి చేపలు, ఎంత తెలివెన
ై వి అంటే, '
ఆ వలస్ంగతి తమకు ముందే తెలుస్ు ' అనిటట
ు గా, పొ రబలటటన కూడా ఆ వలకు
చ్చకువు. అవి నితాముకుుల కోవకు చెందినవి.
కొనిి చేపలు అధిక స్ంఖ్ాలో మిగిలిన చేపలతో పాటట వలలో చ్చకుుకుంటలయి. అయితే,
అవి వెంటన్ే, వలలోనుండి తపతాంచుకున్ే పరయతిం చేస్ు ాయి. కానీ, అలా పరయతిించ్చన్ా
అనిి చేపలూ బయట పడలేవు. కొనిి మాతరమే తపతాంచుకుంటలయి. అవి ముముక్షు
జీవుల వంటివి.
అతాధికభలగం చేపలు, తపతాంచుకోవడానికి, పరయతిం కూడా చేయవు. పెైగా, వల తారటిని
న్ోట కరచ్చ పటటటకుని,బురదలో దూరి పడివుంటలయి. తాము అకుడ స్ురక్ితంగా
ఉన్ాిమనీ, తమకేమీ భయం లేదనీ తలపో స్ూ
ు నిశ్చే౦తగా వుంటలయి. అంతేగానీ,
ఇంకొదిుస్ేపటిలో, బెస్ువాళ్లి తమను వడుుకు లాగేస్ు ారని తెలుస్ుకోలేవు. ఇవి బద్ జీవుల
వంటివి.
బద్ జీవులు మిధాా పరపంచంలో, కాంతా కనకాల చేత బంధించబడి వుంటలరు. అవే తమకు
స్ుఖ్ానీి, భదరతను కలుగజేస్ు ాయన్ే పరగాఢ విశ్ావస్ంతో వుంటలరు. వీరికి దేవుడంటే
భయం వుండదు. తన స్ంపదే తనను రక్ిస్ు ుంది అనుకుంటలరు. బద్ జీవుడు మరణంచే
స్మయంలో, అతని భలరా, ' నువువ వెళ్ళిపో తణన్ాివు. న్ాస్ంగతి ఏమిటి ? న్ాకు ఏమి
ఇచ్చే వెళ్ు లన్ాివు ? ' అని అడుగుతణంది.
మరణశయా మీద వుని బద్ జీవునికి, తాను మరణస్ుున్ాినని తెలిస్తకూడా, గదిలో
పరకాశవంతంగా వెలుగుతణని నూన్ె దీపానిి చూస్త, ' నూన్ె ఎకుువ కాలుతణనిది, కాస్ు
వతిు తగిుంచండి. ' అని చుటూ
ట వునివాళ్ు కు హెచేరికలు చేస్ు ాడు. అంతేకానీ, ఆ
పరకాశవంతమైన దీపంలో, పరంజయాతిని చూస్ే పరయతిం చెయాడు.
బద్ జీవులు భగవంతణని ఎనిడూ స్ారింపరు. తీరికస్మయానిి, వార్ పరస్ంగాలతో,
నిష్్రయోజనమన
ై పనులలో వెళ్ుదీస్ు ారు. ఎవరైన్ా ' ఎందుకు ఆ పనికిమాలిన పనులు
చేస్ు ున్ాివు ? ' అని అడిగిత,ే ' ఏం చెయాను. ఏదో ఒక పని చేయకుండా న్ేను
వుండలేను. ' అంటలడు. ఇంకా పొ దుు మిగిలివుంటే, ధనం వుంటే, జూదశ్ాలలో, పానశ్ాలలో
గడుపుతాడు. '
అని రామకృష్ణ
ు లు చెపతా, ఇలాంటి స్ంస్ార జీవులకు తరుణోపాయం కూడా
విశదీకరిస్ు ున్ాిరు.

05
శ్రీరామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 5 .
రామకృష్ణ
ు లు బద్ జీవులకు తరుణోపాయం విశదీకరిస్ు ున్ాిరు.
స్ంస్ారమే జీవితమనుకున్ే బద్ జీవులు, అపుాడపుాడూ స్ాధుస్ాంగతాం చెయాాలి. నిరజన
పరదేశ్ానికి అపుాడపుాడూ వెళ్ళు, దెైవ చ్చంతన చేయాలి. విచారణ చేస్ుకోవాలి .భకిు
విశ్ావస్ాలు తనకు భగవంతణనిపెై కలిగేటటట
ు చెయామని, ఆ భగవంతణడిన్ే వేడుకోవాలి.
ఒకుస్ారి భగవంతణనిపెై విశ్ావస్ం కలిగితే చాలు. విశ్ావస్ానికి ఎలాంటి శకిు వునిదో మన
పురాణాలలో చెపతా వున్ాిరు. ఉదాహరణకు, శ్రీరాముడు లంకకు చేరడానికి,స్ేతణవు
కావలస్త వచ్చేంది. అదే శ్రీరామన్ామం పెై విశ్ావస్ం వుంచ్చ, హనుమంతణడు, ఒకు
ఉదుటటన స్ముదారనిి లంఘంచ్చ, లంకకు చేరాడు. అతడికి స్ేతణవు అవస్రం
లేకపో యింది.
ఇంకొకస్ారి, ఒక వాకిు స్ముదారనిి దాటడానికి అవస్ి పడుతణంటే, విభీష్ణుడు, ఒక ఆకు
మీద రామన్ామానిి వారస్త, ఆ వాకిు ఉతు రీయంలో కటిట, ' నీవెంట శకిు వంతమైన మంతరం
వునిది. విశ్ావస్ంతో నీటిపెై నడిచ్చపో ' అని చెపాాడు. ఆ వాకిు ధెైరాంగా, స్ున్ాయాస్ంగా
నీటి పెై కొంతదూరం నడిచ్చ, తన ఉతు రీయంలో ఏమి కటలటడో విభేష్ణుడు చూదాుమని,
విపతాచూస్ేు , రామన్ామం వారస్తన ఆకు కనబడింది. వెంటన్ే ఆ వాకిు నిరాశకు లోన్ె,ై '
అయోా ! ఇదేమిటి, వొటిట రామన్ామము యిందులో వునిది. ' అనుకున్ాిడు.
ఆమరుక్షణంలోన్ే ఆవాకిు నీటిలో మునిగిపో యాడు.
అని చెబుతూ, అకుడ వునివారికి నరేందురడు ( పెదువాడెైన తరువాత వివేకానందులు )
ని చూపతస్ు ూ, ఈ బలలుడిని చూడండి. ఇకుడ యింతో తణంటరిగా ఉంటలడు, తండిర దగు ర
పెదుమనిష్త తరహాలో మలుగుతాడు. తోటివారితో ఆడుకున్ేటపుాడు, ఇంకో విధంగా
ఉంటలడు. ఇలాంటివారు నితాస్తద్ ుల కోవకు చెందుతారు. వీరు స్ంస్ార తాపతరయాలలో
ఎనిటికీ బందీలు కారు.
ఇలాంటివారికి, యుకు వయస్ు రాగాన్ే, అంతరాతా చెైతనాంకలుగుతణంది. తినిగా
భగవంతణనిపెై దృష్తట పెడతారు. ఇతరులకు బో ధించడమన్ే ధేాయంతోన్ే వీరు వుంటలరు.
లౌకికమైనవి వీరు ఏమీ ఆస్ావదించరు. కాంతా కనకాల పటు అన్ాస్కిుని పరదరిిస్ాురు.
అని చెబుతూ, రామకృష్ణ
ు లు హో మపక్ి అన్ేదాని పరవృతిు ని యిలా వివరిస్ు ున్ాిరు :
" వేదాలలో హో మ పక్ిని గురించ్చ చెపాబడింది. ఆ పక్ి ఆకాశంలో యింతో ఎతణ
ు లో
ఎగురుతూ, ఆకాశంలోన్ే గుడు ను పెడుతణంది. ఆ గుడుు పక్ినుండి బయటకు రాగాన్ే, న్ేల
మీదకు జారడం మొదలుపెడుతణంది. అపుాడు, ఆగుడుు ఆకాశంలో యింతో ఎతణ
ు లో
వునిందువలన, అది భూమికి చేరడానికి చాలా స్మయం పడుతణంది.
అయితే, దారిలోన్ే ఆ గుడుు పొ దగబడి, అందులోనుండి చ్చనిపక్ి బయటకు వస్ుుంది.
అదుుతం కదూ ! ఇంకా అదుుతమైన విష్యం ఏమిటంటే, అది కిీందకు జారుతణండగాన్ే,
దాని కళ్లి తెరుచుకుంటలయి. రకులు కూడా మొలుస్ాుయి. దానితో పాటట, తాను కిీందికి
జారి భూమిని తాగిత,ే నజుజ నజుజ అవుతానన్ే జాానం కూడా దానికి వస్ుుంది. అంతే ! క్షణం
ఆలశాం చెయాకుండా ఆ పతలు పక్ి, రకులు టపటపా కొటటటకుంటూ, రివువన పెైకగిరి, తలిు
పక్ిని చేరుకుంటటంది. ఆహా ! యింత ఆశేరాకరమైన, ఆనందకరమైన దృశాము. "
ఒకరోజు, రామకృష్ణ
ు ల గదికి వుతు రం వెైపు వుని చ్చని వస్ారాలో ఒక అదుుతం
జరుగుతణనిది.

06
శ్రీరామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 6 .
ఒకరోజు, రామకృష్ణ
ు ల గదికి వుతు రం వెైపు వుని చ్చని వస్ారాలో, ఒక అదుుతం
జరుగుతణనిది.
అకుడ నిశేలంగా శ్రీరామకృష్ణ
ు లు నిలబడి వుండగా, కొదిుమంది భకుులు చుటూ
ట కూరుేని
వున్ాిరు. నరేందురడు పాడే స్ుమధురమైన పాటను, రామకృష్ణ
ు లతో స్హా, అందరూ
తనాయుల ై వింటూ వుండగా, రామకృష్ణ
ు లు మాతరం రపావేయకుండా, శ్ావస్ పీలేకుండా,
వునిటట
ు గా చూస్ేవారికి గోచరిస్ు ునిది. రామకృష్ణ
ు లు స్మాధి స్తితిలో వునిటట
ు అందరికీ
అర్మవుతణనిది.
అపాటివరకూ, అలాంటి దృశ్ాానిి ఎనిడూ చూడని, వినని భకుులు, ' భగవంతణని
స్ారిస్ు ూ, మనిష్త యిలా బలహాస్ాృతిని కోలోావడం జరుగుతణందా ? ఆయన భకిు
విశ్ావస్ాలు యింత పరగాఢమైనవో కదా ! ' అని వారిలోవారు అనుకోస్ాగారు. తమకు
తెలీకుండాన్ే, చేతణల తిు , తమ నుదిటి తాకించ్చ, రామకృష్ణ
ు నికి నమస్ురిస్ు ున్ాిరు.
నరేందురడు పాడుతూన్ే వున్ాిడు. నరేందురడు పాడుతణని పాటలోని చ్చవరి చరణంలో
వుని పదాలకు అనుగుణంగా, శ్రీరామకృష్ణ
ు ల శరీరం కంపతంచస్ాగింది. శరీరం
రోమాంచ్చతం అయింది. ఆనందాశ్రీవులు ధారగా వారిచెంపల పెైనుండి పరవహంచస్ాగాయి.
అంతలోన్ే రామకృష్ణ
ు లు మధామధాలో దేనిన్ో చూస్ుునిటట
ు గా భలవిస్ూ
ు , చ్చరునవువ
చ్చందిస్ు ూ, ఆయన పెదాలు ఏవో కదలికలు చేస్ు ున్ాియి. అదంతా చూస్ుునివారు '
అస్ంఖ్ాాక చందురలను మించ్చన స్ ందరాానిి కలిగిన చ్చదూ
ర ప దరినం రామకృష్ణ
ు లు
చేస్ు ున్ాిరేమో ! ' అని విభలరంతి చెందస్ాగారు.
రామకృష్ణ
ు లతో స్ాహచరాం వునివారికి యిలాంటి స్ంఘటనలు చూస్తనపుాడలాు, '
రామకృష్ణ
ు లు, ఎంతటి కఠోర తపస్ాసధన చేస్ు ున్ాిరో ! భగవంతణని పటు ఆయనకు వుని
భకిు విశ్ావస్ాలు ఎంతటివో ! ' అని అబుుర పడుతూన్ే వుంటలరు.
ఇదంతా దగు రగా గమనిస్ుుని ఒక కొీతు భకుుడు, రామకృష్ణ
ు ల భకిు శీద్లకు విశ్ేష్ంగా
ఆకరిితణడు అయిన్ాడు. ఆ మరున్ాడు...
రామకృష్ణ
ు లు తమ గదిలో ఎపుాడూ కూరుేన్ే మంచం మీద కూరుేని వుండగా,
నరేందురడు మొదల న
ై వారు, 19 లేక 20 ఏళ్ి యువకులు, చాపమీద కూరుేని వున్ాిరు.
ఆయన వారితో ఆనందంగా మాటలుడుతణండగా, ఈ కొీతు భకుుడు లోపలికి పరవేశ్చంచాడు.
అతనిని చూడగాన్ే, రామకృష్ణ
ు లు, ' అడుగో ! అతను మళ్ళి వచాేడు చూడండి. ' అని
వారితో నవువతూ అనగాన్ే, వారు కూడా ఆ నవువలో శృతి కలిపారు.
ఆ భకుుడు, ఇంతకుముందు, మామూలుగా చేతణలు జయడించ్చ నమస్ురించ్చనవాడు, ఈరోజు
స్ాషాటంగ నమస్ాురం చేస్ాడు, రామకృష్ణ
ు లకు. అతను కూరుేని తరువాత, తన
నవువకు కారణం అకుడ కూరుేనివారికి ఈ విధంగా వివరించారు, రామకృష్ణ
ు లు :
" ఒక వాకిు ఒక న్ెమలికి స్ాయంతరం న్ాలుగు గంటలకు నలు మందు గుళ్ళకలు
తినిపతంచాడు. మరున్ాడు అదే స్మయానికి, ఖ్చ్చేతంగా అదే స్మయానికి, ఆ న్ెమలి
అకుడ హాజరైంది. అందుచేతన్ే, మరాిడు కూడా స్రైన స్మయానికి నలు మందు కోస్ం
మళ్ళి న్ెమలి వచ్చేంది. " అనిచెపాగా, ఇది తనగురించ్చ చెపతాన చకుని దృషాటంతామని ఆ
భకుుడు కూడా మన:స్ూూరిుగా నవావడు.
ఇలా చెబుతూన్ే రామకృష్ణ
ు లు, బలలురతో వారి స్మవయస్ుుల లాగా, కేరింతలు
కొడుతూ తమాషా స్ంభలష్ణలలో మునిగి పో యారు. ఆ భకుుడు మాతరం, ' నిన్ాి మొన్ాి
స్మాధి స్తితిలో వుని ఆ యోగి పుంగవుడేన్ా ఈయన ? ' అని అంతణలేని
స్ంభరమాశేరాాలలో కొటటట మిటలటడుతణన్ాిడు.
రామకృష్ణ
ు లు కూడా, యువ భకుులతో, ఆనందిస్ు ూ, మధామధాలో కీీగంట ఈ భకుుడిని
చూస్ుున్ాిడు. అతడు ఆశేరాంలో నుండి తేరుకోలేక, ఇంకా, మౌనంగా వుండడం
గమనించ్చ దగు రలోవుని శ్చష్ణాలతో ఏదో చెబుతణన్ాిరు.

07
శ్రీరామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 7 .
రామకృష్ణ
ు లు కూడా, యువ భకుులతో, ఆనందిస్ు ూ, మధామధాలో కీగ
ీ ంట కొతు భకుుడిని
చూస్ుున్ాిరు. అతడు ఆశేరాంలో నుండి తేరుకోలేక, ఇంకా, మౌనంగా వుండడం
గమనించ్చ దగు రలోవుని శ్చష్ణాలతో , రామకృష్ణ
ు లు, ' చూడు రాంలాల్ ! ఈకొతు గా వచ్చేన
అతను వయస్ుసలో కాస్ు మీకంటే పెదువాడు, కాబటిట గంభీరంగా మీతో కలవలేక
వుండిపో యాడు. మీరింత తమాషా కబురుు చెబుతూ ఆనందిస్ు ున్ాి, నిశిబు ంగా కూరుేని
వున్ాిడు. ' నిజానికి ఆ భకుుడి వయస్ుస 27 ఏళ్లు ! పెదుతేడా లేదు.
అయిన్ా కొీతు భకుుడు మాటలుడకపో వడంతో, అతని బెరుకు పో గొటలటలని, రామకృష్ణ
ు లు,
నరేందురని, అతడినీ ' మీరిదురూ ఆంగు ంలో ఏవిష్యం మీదెైన్ా తరిుంచ౦డి. న్ేను వింటలను.
' అని అన్ాిరు. అపాడు వారిదురూ నవివ, మాతృభలష్ అయిన బెంగాలీ లోన్ే
మాటలుడుకోస్ాగారు. అయితే, రామకృష్ణ
ు ల ఎదుట ఆభకుుడు, తరుం చేస్ే భలవంతో
మాటలుడలేకపో యాడు. ఎందుకంటే, అతడికి ఎవరితోన్ెన్
ై ా తరుం చేస్ే వుదేుశం
తొలగిపో యింది, రామకృష్ణ
ు లను దరిించ్చన తరువాత.
ఆ తరువాత కొంత స్ేపటిక,ి రామకృష్ణ
ు లు, నరేందురడు, ఆకొీతు భకుుడూ మాతరమే
మిగిలారు. శ్రీరామకృష్ణ
ు లు నరేందురనితో, ' నీవు ఇకుడికి తరచూ వస్ూ
ు వుండు. వస్ాువు
కదా ! ' అని రటిటంచ్చ అడిగారు. నరేందురడు బరహాస్మాజ స్భుాడు అవడం వలన, తన
వాగాున్ాలను ఖ్చ్చేతంగా పాటిస్ు ాడు. అందుకన్ే, నవువతూ, ' అలాగేనండీ ! రావడానికి
పరయతిిస్ాును. ' అన్ాిడు, మాట యిచ్చే యివవనటట
ు .
ఆ తరువాత ముగుురూ కాళ్ళమాత ఆలయంలోని విడిది వెైపు వెళ్ు లండగా, రామకృష్ణ
ు లు
కొతు భకుునితో, ' నీకొక విష్యం తెలుస్ా ! రైతణలు న్ాగలిని కటేటందుకు కావలస్తన
ఎదుులను కొన్ేటపుాడు, తోక కిీంద చెయిా పెటట ి చూస్ాురు. కొనిి ఎదుులు తోకను
పటటటకోగాన్ే, స్ాతివకంగా న్ేలమీద పడుకుంటలయి. అలాంటి వాటిని కొనడానికి రైతణలు
ఇష్ట పడరు. మరికొనిి ఎదుులు,తోకను ముటటటకోగాన్ే, యిగిరి గంతణలు వేస్,త హడావుడి
చేస్ు ాయి. అలాంటి వాటిన్ే రైతణలు ఎంచుకుంటలరు, వారి వావస్ాయానికి. ఇదుగో ! మన
నరేందురడు ఈ రండవకోవకు చెందినవాడు. పరిపూరుమైన అంత:తేజస్ుసతో వునివాడు. '
అని విశ్ేుష్ణా పూరవకంగా నరేందురని గురించ్చ రామకృష్ణ
ు లు చెపుతూ..
' కొందరు యువకులు, చురుకుదనం లేకుండా నిస్ేు జంగా వుంటలరు. వాళ్లి పాలలో
న్ానవేస్తన అటటకుల లాగా మతు గా వుంటలరు. లోపల బలం వుండదు. వారు స్మాజానికి
మేలు చేయలేరు. ' అంటూ, రామకృష్ణ
ు లు, అతడిని, ' ఒకుస్ారి నరేందురనితో మాటలుడి,
అతనిమీద నీ అభిపారయానిి న్ాతో చెపుా ' అన్ాిరు.
వెంటన్ే, స్ంధాా స్మయమవగాన్ే, రామకృష్ణ
ు లు భగవద్ ధాానంలోనికి వెళ్ళుపో యారు.
దేవాలయంలో హారతి ముగిస్తన కొదిుస్ేపటికి, ఆ భకుుడు, పడమటి గటటటన నరేందురని
కలుస్ుకుని తరువాత, ఇదు రూ వాహాాళ్ళగా వెళ్లతూ స్ంభలష్తంచుకోస్ాగారు. మాటలలో
నరేందురడు తాను కళ్ాశ్ాలలో చదువుతణన్ాినని, స్ాధారణ బరహాస్మాజ స్భుాడిననీ
చెపాాడు.
నరేందురనితో మాటలుడడం ముగిస్త రాతిర అయిన్ా, ఆ భకుుడికి అకుడ నుండి వెళ్ిడానికి
మనస్ొ పాక, రామకృష్ణ
ు లకోస్ం గాలించగా, ఒంటరిగా పచారుు చేస్ు ూ మధురంగా గానం
చేస్ు ూ, రామకృష్ణ
ు లు కాళ్ళకాలయం ఎదురుగా వుని న్ాటామండపం వదు కనిపతంచారు.
కొదిుస్ేపు మాటలుడినత రువాత, రామకృష్ణ
ు లు, కలకతాులో న్ేను ఫలాన్ా వారింటికివస్ాును,
అపుాడు నువువకూడా రా ! ' అని చెపాారు. ఆ తరువాత, కొదిుమౌనం తరువాత,
రామకృష్ణ
ు లు హఠాతణ
ు గా, ఆభకుుని, ' న్ేను నిన్నిక మాట అడుగుతాను. చెపుా. ననుి
చూస్ేు నీకేమని అనిపతస్ు ుంది ? ' అని అడిగారు. అతడు మౌనం వహంచడం చూస్త, మళ్ళి
రటిటంచ్చనటట
ు అడిగారు ' నిన్ేి అడుగుతణన్ాిను. న్ా గురించ్చ నీకేమనిపతస్ు ుంది. ఎనిి
అణాల జాానం వునిదంటలవ్ ? ' అని అడిగారు.
దానికి ఆ భకుుడు, ' అణాలలో న్ేను చెపాలేను గానీ, ఇంతటి జాానం, పేరమ, భకిు విశ్ావస్
వెైరాగాాలు, విస్ు ృతభలవాలు న్ేన్ెకుడా చూడలేదు. ' అన్ాిడు, రామకృష్ణ
ు లన్ే ఆరాధనగా
చూస్ూ
ు . ఆ మాటలకు రామకృష్ణ
ు లు చ్చరునవువ నవావరు. ఆ తరావత అతను స్ాషాటంగ
పరణామం చేస్త శలవు తీస్ుకున్ాిడు. దావరం దాకావచ్చే ఏదో గురుుకు వచ్చేనటట
ు గా ఆ
భకుుడు వెనుకకు చూడగా, శ్రీరామకృష్ణ
ు లు చ్చరుదీపపు వెలుగులో పూరవం మాదిరే
పచారుు చేస్ు ున్ాిరు. పరకున ఎవరూలేరు. మృగరాజు అడవిలో ఒంటరిగా నడుస్ుునిటట

అనిపతంచ్చంది అతడికి.
ఏకాంతంలో అంతరుాఖ్ుల ై పచారుు చేస్ు ుని రామకృష్ణ
ు లకు ఆ భకుుడు కనిపతంచగాన్ే, '
ఏం మళ్ళి వచాేవు ? 'అని అడిగారు. అతడు నస్ుగుతూ, మీరు కలకతాులో రమానమని
చెపతాన ఇలుు, చాలా గొపావారిది కదా ! లోపలికి రానిస్ాురో లేదో ! మిముాలను ఇకుడే
కలుస్ుకుంటలను. ' అని చెపాాడు.
దానికి రామకృష్ణ
ు లు, యింతో వాతసలాంగా, ' అదేం లేదు. అలా ఎందుకు
అనుకుంటటన్ాివు ? న్ాపేరు చెపుా. ఎవరో ఒకరు న్ా దగు రకు తీస్ుకు వస్ాురు. ' అని
చెపాారు. ఆ భకుుడు యింతో తృపతు గా, మళ్ళి పరణామం చేస్త శలవు తీస్ుకున్ాిడు.

08
శ్రీరామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 8 .
శ్రీరామకృష్ణ
ు లు -విదాాస్ాగర్.
శ్రీరామకృష్ణ
ు లు హుగీు జిలాులోని కామారుాకూర్ అన్ే గాీమంలో జనిాంచారు. ఆగాీమం
దగు రలోని వీరస్తంహమన్ే గాీమంలో, విదాాస్ాగర్ జనిాంచారు.
విదాాస్ాగర్ గారు దయాగుణానికీ, పాండితాానికి మారుపేరని, రామకృష్ణ
ు లు బలలాం
నుంచ్చ వింటూ వస్ుున్ాిరు. ఆయనను ఎపుాడెపుాడు చూస్ాున్ా అని రామకృష్ణ
ు లు
ఎదురు చూడస్ాగారు. యింత విచ్చతరం, అందరూ రామకృష్ణ
ు ల దరిన్ానికి నిరీక్ిస్ేు,
రామకృష్ణ
ు లు విదాాస్ాగరులని చూడాలని వువివళ్ల
ు రారు.
కొీతు గా పరిచయమైన భకుుడు, విదాాస్ాగర్ గారి పాఠశ్ాలలో పనిచేస్ు ున్ాిడని తెలిస్త,
రామకృష్ణ
ు లు వారి వదు కు తీస్ుకువెళ్ిమని, అతనిని అడిగారు. విదాాస్ాగరు గారు కూడా
ఎంతో స్ంతోష్తంచ్చ, ఒక శనివారం స్ాయంతరం న్ాలుగు గంటలకు తీస్ుకురమాని,
ఆయనకు చెబుతూ, ' రామకృష్ణ
ు లు పరమహంస్యా ? కాషాయాంబర ధారుడా ? ' అని
ఉతణసకతతో అడిగారు.
' లేదండీ ! ఆయన ఒక అస్ామానా వాకిు. యిరీ అంచు పంచె, చొకాు, పాలిష్ చేస్న

పాదరక్షలు ధరిస్ు ారు. కాళ్ళమాత ఆలయంలోన్ే, ఒకగదిలో, మంచము, పరుపు, దో మతెర
తో మాతరమే నివస్తస్ు ారు. ఏ బలహామైన ఆడంబరాలు వుండవు, వారికి. అహరిిశలూ
భగవత్ చ్చంతనలోన్ే గడుపుతారు. ' అని చెపతా విదాాస్ాగరులకు, రామకృష్ణ
ు ల దరిన్ానికి
ముందే, వారిగురించ్చ స్రిఅయిన పరిచయ వాకాాలు చెపాకన్ే చెపాారు.
ఇక రామకృష్ణ
ు లు ఆ భకుునితో కలిస్త, విదాాస్ాగర్ గారి దగు రకు వస్ుుని స్మయంలో,
ఒక విచ్చతరం జరిగింది. బండిలో బయలు దేరే స్మయంలో చ్చనిపతలువానిలాగా, యింతో
స్ంతోష్ంగా స్ంభలష్తస్ు ూ వస్ుుని రామకృష్ణ
ు లు, ఆమ్ హర్ట వీధిలోకి బండి చేరుకోగాన్ే,
హఠాతణ
ు గా, భలవ పారవశాస్తి తిలోకి వెళ్ళిపో యారు. అదే స్మయంలో బండి రాజా రామ్
మోహన్ రాయ్ గారు నివస్తంచ్చన ఇంటి ముందునుండి పో తూవుంటే, రామకృష్ణ
ు ల
మానస్తక పరిస్తి
తి పటిటంచుకోకుండా, పరకున వుని భకుుడు, ఆ పరిస్రాల గురించ్చ
వివరించబో తూ వుంటే, ' అలాంటి స్ంగతణలు న్ాకిపుాడు పటట వు. ' అని ముకు స్రిగా
చెపతా, భలవ తనాయతా౦ లోకి వెళ్ళుపో యారు.
ఈలోగా బండి విదాాస్ాగర్ గారి ఇంటిముందు ఆగగాన్ే, భకుుని చెయిా అందిపుచుేకుని,
రామకృష్ణ
ు లు బండి దిగారు. ఇంటోుకి అడుగులు వేస్ు ూ, రామకృష్ణ
ు లు, చ్చనిపతలువాని
మాదిరిగా, తన చొకాుగుండీని చూపతస్ు ూ, ' న్ా చొకుగుండీ వూడిపో యింది . దీనిి
తపుాగా విదాాస్ాగర్ భలవిస్ాురా ? ' అని అడిగారు, భకుుని.
దానికి భకుుడు, ' అదేం లేదండీ ! అలాంటివాటి గురించ్చ మీరు పటిటంచుకోవదుు. మీ
విష్యంలో ఏ విష్యమూ తపుాగా ఎవరూ అర్ం చేస్ుకోరు. ' అని చెపాగాన్ే,
రామకృష్ణ
ు లు యింతో భరోస్ా దొ రికినటట
ు , నిశ్చేంతగా ముందుకు నడిచారు. ఆహా ! యింత
గొపా నిరాడంబరత ! ఈ స్తితి మానవమాతణరలకు స్ాధామా !
విదాాస్ాగర్ గారి వయస్ుస 62 ఏళ్లి వుండవచుేను. రామకృష్ణ
ు ల వయస్ుస అపుాడు
స్ుమారు 46 ఏళ్లి. అంటే విదాాస్ాగరులవారు, రామకృష్ణ
ు ల కంటే 15 స్ంవతసరాలు
పెదువారు. రామకృష్ణ
ు లు లోపలకు అడుగిడే స్మయంలో. విదాాస్ాగర్ గారు, ఎవరో
మితణరలతో మాటలుడుతణన్ాిరు. రామకృష్ణ
ు లను చూడగాన్ే, విదాాస్ాగర్ గారు, ఆయనను
ఆహావనించడానికి లేచ్చ నిలబడాురు.
అయితే, రామకృష్ణ
ు లు పరతిస్ాందించక, విదాాస్ాగర్ గారిన్ే తదేకంగా చూస్ూ
ు ,
తనాయావస్ి లో చ్చరునవువ నవావరు. ఆస్తి తిలో రామకృష్ణ
ు లు కొదిుస్ేపు అలాగే నిలబడి
వుండి, ఆస్తి తి నుండి, స్ామానాస్తితికి రావడానికి పరయతిిస్ూ
ు , ' మంచ్చనీళ్ల
ు తారగుతాను. '
అన్ాిరు.
అదే భలవావేశంలో కూరుేంటూ, పరకున కూరుేని పదిహేను ఏళ్ి బలలుడిని చూస్త, '
అమాా ! ఈ పతలువాడు, ధన స్హాయం కోస్ం వచాేడు. కానీ యితడు, స్ంస్ారాస్కుుడు. '
అన్ాిరు.
తరువాత, విదాాస్ాగర్ గారు ఇచ్చేన మధురమైన తినుబండారాలు రామకృష్ణ
ు లు
స్ీవకరిస్ు ూ, అంతకన్ాి మధురంగా విదాాస్ాగరులతో స్ంభలష్తంచస్ాగారు. ఈలోపు గదంతా
మనుష్ణలతో నిండిపో యింది. ఆస్మయంలో, రామకృష్ణ
ు లు విదాాస్ాగరులతో ఒక చకుటి
మాట అన్ాిరు, వారి పరిచయానిి స్ుగమం చేస్ు ూ...

09
శ్రీరామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 9 .
శ్రీరామకృష్ణ
ు లు -విదాాస్ాగర్.
రామకృష్ణ
ు లు విదాాస్ాగరులతో ఒక చకుటి మాట అన్ాిరు, వారి పరిచయానిి స్ుగమం
చేస్ు ూ...
శ్రీరామకృష్ణ
ు లు, విదాాస్ాగరుగారితో, ' ఆహా! న్ేను అటట తిరిగ,ీ ఇటట తిరిగ,ీ చ్చవరకు
స్ాగరం వదు కు వచాేను. ఇపాటివరకూ, కాలువలో, మడుగులో మహా అయితే ఒక నదిని
చూశ్ాను. కానీ, ఈరోజు ఒక స్ాగరంతో ముఖ్ాముఖీ గా వున్ాిను, ' అన్ాిరు ఛలోకిుగా.
దానికి విదాాస్ాగరుగారు, చ్చరునవువతో స్ాందిస్ు ూ, ' అయితే ఇకన్ేం. ఉపుానీటిని కొంచెం
యింటికి తీస్ుకు వెళ్ిండి ' అన్ాిరు. దానికి రామకృష్ణ
ు లు ఊరుకుంటలరా ! ' ఓ కాదు
కాదు ! ఉపుానీరందుకు, మీరు అవిదాాస్ాగరులు కాదు కదా !విదాాస్ాగరులు. మీది
క్ీరస్ాగరం. ' అని బదులిచాేరు. ' స్రే అలాగే అనుకోండి. ' అని విదాాస్ాగర్ గారు
రామకృష్ణ
ు ని వెప
ై ు మచుేకోలుగా చూస్ారు. అకుడ వునివారందరూ, వారి స్ంభలష్ణకు
ఆనంద భరితణలు అయాారు. మహాతణాల కలయిక అలాంటి అదుుత దృశ్ాాలను మనకు
చూపతస్ు ుంది కదా !
కొదిుస్ేపు అకుడ మౌనం రాజామేలింది. తరువాత, శ్రీరామకృష్ణ
ు లు మాటలుడుతూ.. ' మీరు
ఆచరించే కరాలనీి రజయగుణ పరవృతణ
ు లతో వున్ాి, స్ాతివకగుణ పేరరత
ి ాలుగా వున్ాియి.
ఎందుకంటే, స్తవగుణం నుంచే దయ పెలు ుబుకుతణంది. అది మీలో పుష్ులంగా వునిది.
ఇతరులకు మంచ్చ చేస్ే కారాాలు రజయగుణంతో వున్ాి, వాటికి స్ాతివక మూలాలు
వునిపుాడు ఆ మనిష్తకి కీడు చెయావు. '
రామకృష్ణ
ు లు యింకా యిలా చెపాస్ాగారు :
శ్రకమహరిి మొదల న
ై వారు, పరజలకు మతధరాాలను, భగవంతణని గురించ్చ జాాన్ానిి
అందించడం కోస్ం యింతోదయతో పరవరిుస్ు ుంటలరు. మీరు కూడా అలాగే, అనిదానం,
విదాాదానం చేస్ు ున్ాిరు. అవి చాలా మంచ్చపనులు. ఈ పనులు నిషాుమ దృష్తటతో చేస్ేు
మరణానంతరము వారు స్రాస్రి భగవంతణని వదు కు చేరతారు. కానీ అతాధికులు పేరు
పరఖ్ాాతణల కోస్ం, ఈ దాన్ాలు చేస్ు ారు. అవి నిషాుమ కరాలు కావు. ' అని చెబుతూ
రామకృష్ణ
ు లు...
' కేవలం పాండితాం వునివారు పురుగు పటిటన పండు వంటి వారు. దానికి పండు
లక్షణాలు వుండవు. అలాగని కాయ వలే తాజాగా వుండదు. అది వార్ ఫలము. అలాగే
ఆకాశంలో రాబందులు యింతో ఉనితమన
ై స్ాినంలో తిరుగుతణన్ాి, వాటిచూపు
న్ేలమీద కుళ్ళిన శవాలమీదే ఉంటటంది. ఆ విధంగాన్ే, పుస్ు క పాండితాం వునివారు
పేరుకే పండితణలు. అహంకార మమకారాలకు వారు బంధితణలు. దయ, భకిు, వెైరాగాం
వారి దరి జేరక అవిదాా జగతణ
ు కు లోబడి వుంటలరు. వాామోహాల నుండి బయటకు
రాలేరు. ' అని విశదీకరించారు.
స్భుాలంతా చ్చమ చ్చటటకుుమన్ాి వినిపతంచేంత నిశిబు ం పాటిస్ు ూ శీదుగా రామకృష్ణ
ు లు
చెపేాది వింటటన్ాిరు, విదాాస్ాగరుల వారితో స్హా. ఇపుాడు రామకృష్ణ
ు లు, విదా అవిదా,
బరహాతతవం గురించ్చ తెలుపుతణన్ాిరు.
' విదాామాయ, అవిదాామాయ రండూ వున్ాియి. అలాగే కాంతా కనకాలు.
ధరాాధరాాలు, మంచ్చచెడులు వున్ాియి. కానీ బరహాానికి యివేమీ అంటవు. దీపం
వెలుగులో ఒకడు భలగవతానిి చదువుతాడు. వేరొకడు దొ ంగ స్ంతకాలలాంటి చెడుపనులు
చేస్ు ూ ఉంటలడు. కానీ దీపానికి ఇవి ఏవీ అంటవు. స్ూరుాడు మంచ్చవారి మీదా, చెడువారి
మీదా ఒకే విధంగా పరకాశ్చస్ాుడు కదా ! ' అని రామకృష్ణ
ు లు, అందరూ యింతో శీద్గా
తనవాకుులు వింటటండగా, వారి పరస్ంగానిి విదాాస్ాగరుల స్మక్షంలో చేస్ు ున్ాిరు.

10
శ్రీరామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 10 .
శ్రీరామకృష్ణ
ు లు -విదాాస్ాగర్.
రామకృష్ణ
ు లు, అందరూ యింతో శీద్గా తనవాకుులు వింటటండగా, వారి పరస్ంగానిి
విదాాస్ాగరుల స్మక్షంలో, చేస్ు ున్ాిరు.
దుుఃఖ్ం, పాపం, అశ్ాంతి యివనీి చెత
ై నాం ఉనింతవరకే ! బరహా నిరిుపుం. పాములో విష్ం
వునిది. అది కాటట వేస్ేు, విష్ం వలన మనిష్త మరణస్ాుడు. కానీ నిలువెలు ా విష్ం వుని
పామును ఆ విష్ం ఏమీ చేయలేదు. బరహా అంటే ఇదీ అని ఇదమిద్ ంగా ఏమీ చెపాలేం.
అది అనుభూతి మాతరమే. దీనికిఉదాహరణగా ఒక కథను చెబుతాను వినండి.
అన్ాిదముాలిదు రు, అన్ేక స్ంవతసరాలు కష్ట పడి గురువుగారి వదు బరహావిదా న్ేరుేకుని
తిరిగి వచ్చే తండిరకి నమస్ురించారు. తండిర యింతో స్ంతోష్తంచ్చ, ముందుగా పెదు
కొడుకుని, ' న్ాయన్ా ! నువువ శ్ాస్ాుాలనీి శీదుగా చదివావు కదా ! బరహాం గురించ్చ కొదిుగా
వరిుంచగలవా ? ' అని అడిగాడు. దానికి పెదుకుమారుడు, యింతో ఉతాసహంగా,
వేదాలనుంచ్చ, ఉపనిష్తణ
ు లనుండీ అన్ేక శ్లుకాలు వలిు స్ు ూ,బరహా స్వరూపానిి
వరిుంచస్ాగాడు. తండిర మౌనంగా విని, ఆ తరువాత,చ్చని కుమారుడిని అదే పరశి వేస్ాడు.
అయితే చ్చని కుమారుడు, తలవంచుకుని ఒకు మాటైన్ా మాటలుడకుండా, నిలబడి
వున్ాిడు. తండిర ఇదు రు కుమారులనూ దగు రకు తీస్ుకుని, ' చ్చనివాడు బరహాానిి
గురించ్చ కొదిుగా తెలుస్ుకోగలిగినటట
ు న్ాిడు. అది వరిుంపనలవి కానిదని తెలిస్త మౌనంగా
వున్ాిడు. ' అని ఇరువురినీ ఆశ్రరవదించాడు.
అలాగే, భగవంతణడిని తెలుస్ుకున్ాిం అనుకుంటలరు కొందరు. అది యిలాంటిదంటే, చ్చమ
చకుర గుటట దగు రకు వెలిు, ఒకు కణం న్ోటు ో వేస్ుకోగాన్ే, దాని కడుపు నిండిపో తణంది.
ఇంకో కణానిి తీస్ుకుని ఇంటి దారి పడుతణంది. ఈస్ారి వచ్చేనపుాడు, ఈ గుటట నంతా
తీస్ుకుపో వాలని దారిలో తలపో స్ుుంది.
అలాజీవులు కూడా అలాగే, బరహాానిి గురించ్చ తలుస్ాురు. అది వాకుుకు, మనస్ుసకు
గోచరం కానిది అని తెలుస్ుకోలేరు. యింతో గొపావాడెన్
ై ా, బరహాానిి మొదలంటల
తెలుస్ుకోవడం స్ాధాం కాదు. శ్రకమహరిి లాంటి వారు గండుచ్చమల వంటి వారు, మహా
అయితే ఏడో ఎనిమిది చకుర కణాలు న్ోటు ో పెటట టకునిటట
ు మాతరమే !
స్ముదారనిి చూస్తవచ్చేన వాణు , స్ముదరం గురించ్చ చెపామంటే, ' ఆహా ! ఏమి చెపాను.
స్ముదరమంటే, గొపా గొపా అలలు, భయంకరమైన శబు ము. ' అని మాతరం చెపాగలిగాడట.
ఎందుకంటే, వాడు స్ముదారనిి చూస్త అనుభవించ్చన స్తి తి అది.
స్మాధిస్ి తతికి మానవుడు రాగలిగితే, బరహాజాానం కలుగుతణంది. యిలాంటి స్తితిలో
విచారణ ఆగిపో తణంది. మనిష్త మూగవాడెై పో తాడు. బరహాం యిలా ఉంటటంది అని చెపేా
శకిు వుండదు.
స్మాధిస్ి తతి కలిగి బరహాజాానం పొ ందిన వాకిు పరజలతో మాటలుడరా అన్ే స్ందేహానికి,
రామకృష్ణ
ు లు, ' శంకరాచారుాల వంటి వారు, లోక కలాాణారిం, విదాతో కూడిన న్ేను అన్ే
భలవం నిలుపుకుని, పరజలను జాగృతం చేస్ారు. స్ామానుాలు బరహాజాానం పొ ందిన
తరువాత, ఇక మాటలుడరు. ఆతా స్ాక్ాతాురం అయిేంత వరకే విచారణ. ' అని స్మాధానం
చెపాారు.
ఈ విష్యం చెబుతూ రామకృష్ణ
ు లు, ' వెనికాగేటపుాడు మాతరమే చ్చటపట శబు ం
వస్ుుంది. నీరు ఆవిరి అయిపో యి, న్ెయిా తయారైతే, అంతా నిశిబు మే ! ఆన్ేతిలో పూరీ
వేస్,ేు మళ్ాి చ్చటపట. పూరీ తయారైన తరువాత, మళ్ళి నిశిబు ం. అలాగే స్మాధి స్తితి
పొ ందిన వాకిు లోకకళ్ాాణారిం మామూలు స్తితికి వచ్చే ఆతాజాానం గురించ్చ మాటలుడి,
మరికొందరిని తరింపజేస్ు ాడు.
మకరందం తారగబో యిేదాకా తేన్ెటీగ ఝు౦కారం చేస్ు ుంది. తేన్ెగోీలే స్మయం లో నిశిబు ం.
ఆ తరువాత మళ్ళి ఝు౦కారం. నీళ్ు లో ముస్ుగుతణని బందె బుడబుడ శబు ం చేస్ు ుంది.
ఒకుస్ారి నీరు బందె లోనికి రాగాన్ే, ఆ శబు ం ఆగిపో తణంది. యిలా అన్ేక ఉదాహరణలతో
బరహాజాాని మానస్తక స్తితి తెలుస్ుకోవచుే.
ఆ తరువాత ఋషాాదులు, బరహాజాాన స్ాధనకు యింత శీమించారో, రామకృష్ణ
ు లు
చెబుతణన్ాిరు.
11
శ్రీరామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 11 .
శ్రీరామకృష్ణ
ు లు -విదాాస్ాగర్.
అందరూ యింతో శీద్గా తనవాకుులు వింటటండగా, విదాాస్ాగరుల స్మక్షంలో,
రామకృష్ణ
ు లు, ఋషాాదులు, బరహాజాాన స్ాధనకు యింత శీమించారో, చెబుతణన్ాిరు.
ఋష్ణలకు బరహాజాానం కలిగిందంటే, వారికి విష్యాల మీద ఆస్కిు లేకపో వడం వలనన్ే.
వారు యింత శీమించేవారు ! వేకువన్ే ఆశీమానిి వదలివెళ్ళి, ఏకాంతంలో,
బరహాచ్చంతనలో గడిపేవారు. ఆశీమానికి తిరిగి వచ్చేన తరువాత, కందమూలాలని ఆహారం
గా తీస్ుకున్ేవారు. ఇందిరయముల బలరిన పడకుండా, శబు స్ారి, రూప రస్ గంధాది
విష్యాలనుండి మనస్ుసను దూరంగా వుంచేవారు. అపుాడు వారి చెత
ై నామే
బరహామయమై వుండేద.ి
పరస్ు ుత కాలంలో జీవులు అనిగత పారణులు అయినందువలన, దేహాభిమానం నశ్చంచదు.
అలాంటి వారికి స్ో >హం అన్ే భలవన చెపతాన్ా తలకకుదు. అనిి కారాకీమాలూ
చేస్ుకుంటూ, ' న్ేను బరహామును ' అనుకోమని చెపాడం కూడా ఉచ్చతం కాదు.
విష్యబుది్ తాజించలేని వారు కనీస్ం, ' న్ేను భగవద్ భకుుడిని, ఆయనకు దాస్ుడిని. '
అన్ే భలవం నిలుపుకోవడం మంచ్చది. అదే కదా భకిు మారు ం.
ఇక జాాని అయినవాడు, ' న్ేతి న్ేతి ( న ఇతి న ఇతి ) ' అని విచారణ చేస్ు ూ, విష్యబుది్ ని
పూరిుగా జయిస్ాుడు. అదే బరహాానిి తెలుస్ుకున్ే మారు ం. ఒకొుకుమటటటను వదులుతూ
మేడపెైకి చేరుకోవడం లాంటిద,ి ఈ స్ాధన.
విజాాని అయినవాడు, అంటే జాానికన్ాి ఎకుువ స్ాధన చేస్తనవాడు, మేడ, మటట

రండిటియందు వుని విష్యము ఒకటే అని తెలుస్ుకుని, నిరుుణపరబరహాానిి, స్గుణ
బరహాంగా కూడా దరిిస్ాుడు. అంటే పరతి చెైతనాంలో పరబరహా తతవమే కనబడుతణంది.
ఇంటి మేడమీద ఎకిునవారు ఎకుువస్ేపు అకుడ వుండక ఎలా దిగవ
ి స్ాురో, స్మాధిస్ి తి

కలిగి, బరహాస్ాక్ాతాురం పొ ందినవారు కూడా, కొదిుస్ేపటికి దిగివచ్చే జగతణ
ు ను, జీవులను
భగవంతణనిగాన్ే చూస్ాురు. ఇలాంటి జాాన్ానికి విజాానమనిపేరు. జాానమారు ం, జాాన-భకిు
మారు ం, భకిుమారు ం, యివనీి భగవంతణని చేరే మారాులే. ' న్ేను ' అన్ే భలవం
వునింతవరకు, భకిు మారు ంలోన్ే పాకులాడాలి. అదే స్ులభం.
విజాాని అయినవాడు, బరహాానిి భగవంతణనిగా దరిిస్ాుడు. తిరగుణాతీతణడెన
ై వాడే ష్డ్
ఐశవరా స్ంపనుిడెైన భగవంతణడని తెలుస్ుకుంటలడు. ఈ బరహాాండం, మనస్ుస, బుది్ ,
భకిు, వెైరాగాం, జాానం అనీి అయన స్ంపదలే ! ' అని చెబుతూ రామకృష్ణ
ు లు, ఇలూ

వాకిలి లేనివాడిని ఎవరూ జమీందారు అన్ాిరు కదా ! ఈశవరుడు పరిపూరు
ఐశవరావంతణడు కాబటేట, ఆయన మాట అందరూ వింటలరు. లేకుంటే ఎవరు ల కుచేస్ు ారు ?
' అని అనగాన్ే అంతా ఆమాటలకు ఫకుున నవివ, తమ ఆమోదం తెలిపారు. .
ఇది అంతా విదాాస్ాగర్ గారు కూడా యింతో శీద్గా వింటటన్ాిరు. స్ామానాంగా
విదాాస్ాగర్ ధరా స్ంబంధిత బో ధలు చెయారు. కానీ, అయన తతవశ్ాస్ాుానిి అధాయనం
చేస్తనవాడే. ఆయన గొపా మానవతావాది. మానవస్ేవే మాధవస్ేవ అని తిరకరణశ్రది్గా
నమిానవాడు. ఇతరులు మనలను ఉదాహరణగా అనుస్రించాలనీ, అందరూ ఆ విధంగా
జీవితస్రళ్ళని దిదు ుకుంటే, భూలోకమే, స్వరు లోకం లాగా వుంటటందని, నమేావాడు.
విదాాస్ాగర్ గారు చరేలో పాలుపంచుకుంటూ, ' భగవంతణడు కొందరికి అధికశకిు,
మరికొందరికి అలాశకిు పరస్ాదిస్ు ాడా ? ' అని అడిగారు. ఆయన స్ందేహం నివృతిు
చేయడానికి, రామకృష్ణ
ు లు చెపాస్ాగారు.

12
శ్రీరామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 12 .
శ్రీరామకృష్ణ
ు లు -విదాాస్ాగర్.
అందరూ యింతో శీద్గా తనవాకుులు వింటటండగా, విదాాస్ాగరుల స్మక్షంలో,
రామకృష్ణ
ు లు, చెబుతణన్ాిరు.
విదాాస్ాగర్ గారు చరేలో పాలుపంచుకుంటూ, ' భగవంతణడు కొందరికి అధికశకిు,
మరికొందరికి అలాశకిు పరస్ాదిస్ు ాడా ? ' అని అడిగారు. ఆయన స్ందేహం నివృతిు
చేయడానికి, రామకృష్ణ
ు లు చెపాస్ాగారు.
భగవంతణడు ఏదో ఒకవిధమన
ై స్ంపదరూపంలో పరతిజీవిలో దాగి వున్ాిడు. కానీ
ఆస్ంపద, ఆశకిులో తారతమాాలు వుంటలయి. ఇకుడ శకిు అంటే భుజబలం కావచుే,
మేధస్ుస కావచుే, లౌకిక స్ంపద కావచుే. ఒక శరీరదారుథాం వునివాకిు పదిమందికి
పో రాటంలో స్మాధానం చెపాగలడు. వేరొకవాకిు, అవతలవారు పరుష్ంగా
మాటలుడుతణంటేన్ే భయపడి పో తాడు.
ఇపుాడు మిముాలన్ే చూదాుం (విదాాస్ాగరులను చూస్త నవువతూ ), మిముాలన్ెందుకు
అందరూ యింతగా గౌరవిస్ాురు. మీకేమీ కొముాలు లేవుగదా ! మీకు దయాగుణం
వునిది. విదా వునిది. ఇతరులకంటే, ఈరండింటి వలన మీరు వేరుగా కనబడి,
మిముాలను వారు గౌరవిస్ుున్ాిరు.
ఒక స్ాధువు దగు ర ఎపుాడూ ఒకపుస్ు కం వుండేది. అందరూ అందులో ఎనిి గొపా
స్ంగతణలు వున్ాియో అనుకున్ేవారు. ఆయన ఆతాస్ాక్ాతాురానికి ఆగీంధమే
మూలమేమో అనుకున్ేవారు. ఒకన్ాడు, ఆ స్ాధువు వారికి ఆపుస్ు కం తెరచ్చ చూపతంచగా,
పరతిపేజీలో, పెదుఅక్షరాలతో, ' ఓం శ్రీ రామ ' అని మాతరమే వారస్త వునిది.
భగవదీు తను పది స్ారుు గీతా గీతా అని స్ారించండి. తాాగీ అన్ే చ్చవరకు తేలుతణంది.
అదేకదా గీతాబో ధ. స్న్ాాస్త అయిన్ా స్ంస్ారి అయిన్ా, మనస్ులో నుండి ఆస్కుులను
తగిుంచుకోవాలి. భగవంతణడిని దరిించడానికి పరయతిించాలి.
ఒకస్ారి చెైతనా మహాపరభు దక్ిణదేశంలో, భగవదీు త పెదుగా చదువుతణని ఒక వాకిుని,
కొదిుదూరంలో , దానినివింటూ విలపతస్ు ుని వాకిుని చూశ్ాడు. ఆ విలపతస్ు ుని వాకిుని
చూస్త, ' ఎందుకు ఏడుస్ుున్ాివు ? నీకు ఆయన చెపేా దానిలో ఏమి అర్ం అవుతణనిది
? ' అని పేరమగా అడిగారు. దానికి అతడు, ' పరభూ ! న్ాకేమీ అర్ం కావడంలేదు. కానీ ఆ
కృషాురుజనులు వునిచ్చతరంలో, అరుజనుడు, భకిుగా నమస్ురించ్చ కృష్ణ
ు డు చెపేాది వింటటని
విధానం చూస్త, తనాయంతో కళ్లి చెమాగిలిు, దుుఃఖ్ం లాంటి అనుభూతి వస్ుునిది. ' అని
వినయంగా చెపాాడు.
అదే అహంకారం లేని భకిు. స్ామానుానికి అహం బుది్ పో న్ేపో దు. రావి చెటట టను కొటిటవస్
ే ేు ,
మరున్ాటికి కొమాలు వచ్చేనటట
ు . ఈ ఉపమాన్ానికి స్భుాలంతా నవావరు.
జాానికి కూడా అహం బుది్ ఒక పటలటన పో దు. ఒకస్ారి శ్రీరాముడు ఆంజన్ేయుడితో, '
హనుమా ! నీకు న్ాపెై యిలాంటి భలవం ఎకుువగా పొ డచూపుతణంది ? ' అని అడిగాడు.
దానికి హనుమ, ' శ్రీరామా ! న్ాకు నీ యందు ఎపుాడు యజమాని-స్ేవక భలవం
వుంటటంది. నీవు పరభుడవు. న్ేను నీదాస్ుడను. న్ాకు అలాగే వుండడం ఇష్ట ం. అయితే
ఎపుాడెైన్ా తతవజాానం కలిగినపుాడు, నీకు న్ాకూ తేడాలేదు అనిపతస్ు ుంది. న్ేను నీలో
భలగానీి అనిపతస్ు ుంది. ' అని చెపాాడు.
న్ేను, న్ాదీ అన్ే ఈరండూ, అజాాన హేతణవులు. న్ాయిలుు, న్ా డబుు, న్ాస్ంపద, ఈ
భలవాలనీి అజాానం వలన పుటిటనవే ! ఐతే, భగవంతణడిన్ే కరు గా భలవిస్ూ
ు , ఈ
వస్ుువులనీి, ఆయనకు చెందినవిగా భలవించడమే జాాన లక్షణం.
ఇకపో తే, మానవుడు ఎపుాడూ, మృతణావును జాాపకం వుంచుకోవాలి. మరణంచ్చన
తరువాత, నీదంటూ ఏమీ వుండదు. గాీమం నుండి పటట ణానికి వుదో ాగం చెయాడానికి
వచ్చేనవాడిలాగా, ఈ లోకంలోకి వచ్చేనటట
ు భలవించాలి. కొలువు అయిపో గాన్ే, తిరిగి
గాీమానికి వెళ్ళునటట
ు , జీవితం చాలించాలి అనిమాట.
తోటమాలి, యజమానితోట చూడడానికి ఎవరైన్ా వస్ేు , ఇది మాతోట, మా కొలను, మా
విశ్ాీంతి గది అని అనీి చూపతస్ు ాడు. ఒకుస్ారి ఆ తోటమాలి వుదో ాగం పో యినదంటే, అవి
ఏవీ వాడివి కావు.
అని చెబుతూ రామకృష్ణ
ు లు, ' కేవలం పఠనం దావరా భగవంతణని పొ ందగలమా ? అది
కుదరదు. అలాంటి విచారణ వలన భగవంతణడు అంటే ఎవరో తెలుస్ుుంది అంతే .
ఆయనకు దాస్ుడవె,ై శరణుజొచ్చేనపుాడే, భగవద్ అనుగీహం కలుగుతణంది. ' అని చెపతా,
చకుటి ఆధాాతిాక స్ందేశం వుని పాట, వీనుల విందుగా గానం చేశ్ారు.

13
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 13 .
శ్రీరామకృష్ణ
ు లు -విదాాస్ాగర్.
చకుటి ఆధాాతిాక స్ందేశంవుని పాట, వీనుల విందుగా గానం చేశ్ారు, శ్రీరామకృష్ణ
ు లు.
పాటపాడుతూన్ే శ్రీరామకృష్ణ
ు లు స్మాధిలోనికి వెళ్ళిపో యారు. ఒక బలు మీద చేతణలు
జయడించ్చ కూరుేన్ాిరు. శరీరం కదలకుండా, కనురపాలు కిీందకు వాలిపో యి వున్ాియి.
విదాాస్ాగరులతో స్హా, అందరూ ఆ అదుుతదృశ్ాానిి, ఆశేరాంగా, తదేకంగా
చూడస్ాగారు.
శ్రీరామకృష్ణ
ు లు కొదిుస్ేపటి తరావత మామూలు స్తితికి వచాేరు. ఏమీజరగనటేు , పెదు శ్ావస్
తీస్ుకుని, చ్చరునవువతో మళ్ళి మాటలుడస్ాగారు.
' అందరూ బరహాానిి భగవంతణడిగా స్ంబో ధిస్ు ారు. ఆయన్ేి న్ేను ' అమాా ' అని న్ోరారా
పతలుచుకుంటలను. స్గుణ నిరుుణ ఆకారాలు రండూ కలవాడు బరహాం. ఆయన్ేశకిు.
నిష్తరరయావస్ి లో బరహామని, స్ృష్తట స్తితి లయ లో అదాాశకిు లేక కాళ్ళమాత అని పతలుస్ాురు.
'
' అగిి- మండేగుణం యిలా వేరు కాదో అలాగే, బరహాం-శకిు వేరుకాదు. బరహామే ' అమాా '
అని పతలువబడుతణంది. అమాకంటే పతయ
ర మన
ై వస్ుువు యిేమి వుంటటంది. భగవంతణని
మనం పేరమించగలిగితే, ఆయన తపాక మనలను పేరమిస్ాుడు. కావలస్తంది, భకిుభలవం,
పేరమ, విశ్ావస్ాలు.
చ్చతు మాయనలో లీనమైత,ే అంతా తనాయతవమే ! ఎకుువగా భగవంతణని తలిస్ేు ,
పతచ్చేవాడు అవుతాడని కొందరి అభిపారయం. అది చాలా తపుా.. ఇది అమృత స్రోవరం.
అందులో మునకలు వేస్,ేు అనిిరోగాలకూ దూరమవుతారు. ' అనిరామకృష్ణ
ు లు
అనరు ళ్ంగా చెబుతూ, విదాాస్ాగరులతో...
' మీరు చేస్ు ుని పనులనీి స్తురాలే. అయితే, ' న్ేను కరు ను ' అన్ే భలవానిి వదలి పెటట ,ి
ఈ పనులే నిషాుమ కరాలుగా చేస్ేు ఇంకా మంచ్చది. అలంటి నిషాుమకరాల వలనన్ే
భగవద్ దరినం కలుగుతణంది. '
' భగవంతణని పటు పేమ
ర యింత అధికంగా వుంటే, మీరు చేయవలస్తన పనులు అంత
తగిుపో తాయి. ఇంటికోడలు గరువతి అయితే, ఆమ చేస్ే పనులు తగిుంచ్చ ఇంటోుని వారు,
ఆమకు శీమ లేకుండా కడుపులో వుని పతలువాని గురించ్చ ఆలోచ్చంచే వీలు కలిపతస్ు ారు
కదా ! అలాగనిమాట.'
' మీరు చేస్ే కరాలు మీకే మేలు కలిగిస్ు ాయి. అవి చ్చతు శ్రది్ ని కలిగిస్ు ాయి. భగవంతణనిపెై
పేరమ పుటేటటటట
ు చేస్ు ాయి. అనీి ఆయన్ే మీదావరా చేయిస్ుున్ాిడన్ే భలవన
బలపడుతణంది. భగవద్ దరినం అవుతణంది. అపుాడు న్ేను మీతో యిలా
మాటలుడుతణన్ాిన్ో, మీరు అలా భగవంతణనితో స్ంభలష్తంచవచుే. '
ఈ అనరు ళ్ అదుుత పరస్ంగం, తేన్ే వలే, అమృతధారల వలే కురుస్ూ
ు న్ే వునిది.
అకుడివారంతా స్ు బుుల ,ై ఈ పరస్ంగానిి వింటటన్ాిరు. స్ాక్ాతణ
ు స్రస్వతీదేవి, రామకృష్ణ
ు ల
న్ాలుకపెై న్ాటామాడుతూ, విదాాస్ాగరుల వారికీ చెబుతణని మిష్తో, తమకందరకూ
ఉపదేశం చేస్ు ునిటట
ు గా అందరూ భలవించారు.
ఆ విధంగా న్ాలుగైదు గంటలు రామకృష్ణ
ు లు మాటలుడిన తరువాత, విదాాస్ాగరుల వదు
శలవుతీస్ుకుంటూ, ' మీతో ఇపుాడు న్ేను మాటలుడినవనీి, నిజనికి న్ేనుమీతో
చెపాకూడదు. ఇవి అనీి మీకు తెలిస్తన విష్యాలే. కాకపొ తే, జా పతులో వుండివుండక
పో వచుేను. స్ముదరగరుంలో, అన్ేక నిక్ేపాలు వున్ాియి. అవి ఉనిటట
ు స్ముదురనికి
గురుుండదు కదా. అలాగే విదాాస్ాగరునికి కూడాఈ విష్యాలు మరుగున పడి
వుండవచుేను. ' అని యింతో మరాాదగా అందరి వదాు శలవుతీస్ుకున్ాిరు,
శ్రీరామకృష్ణ
ు లు.
అందరూ లేచ్చ వారికీ వీడో ులు పలుకుదాము అనుకుంటటండగా, మళ్ళి రామకృష్ణ
ు లు,
లేచ్చనచోటే నిలబడి, మహామంతారనిి జపతస్ు ూ, భలవపరవశ్రల న్
ై ారు. బహుశ్ా
కృపాస్ాగరుల న
ై రామకృష్ణ
ు లు, విదాాస్ాగరుల ఉనితిక,ై కాళ్ళమాతను పారరి్ంచారేమో !
ఆతరువాత, స్వయంగా విదాాస్ాగరులే లాంతరు పటటటకుని, దారి చూపతస్ు ుండగా,
రామకృష్ణ
ు లు బండిలో ఎకాురు. బండి బలడుగ ఇస్ాునని విదాాస్ాగరుల మాటను, కూడా
వచ్చేన భకుుడు స్ునిితంగా తిరస్ురించ్చ, బలడుగ ముందరే ఇవవడం జరిగిందని చెపాాడు.
బండి దక్ిణేశవర కాళ్ళకాలయం వెైపు పరుగులు పెటట ంి ది. అకుడవుని వారంతా, బండి
కనుమరుగయిేావరకూ, చూస్ూ
ు వుండిపో యారు.

14
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 14 .
గృహస్ుులకు ఉపదేశం.
దక్ిణేశవర్ కాళ్ళకాలయంలో, ఏదో వుతసవాల కోస్ం ఏరాాటట
ు జరుగుతణన్ాియి. అందులో
భలగంగా ఒక గాయకుడు పాటపాడుతణంటే, శ్రీరామకృష్ణ
ు లు, తమగదిలోని
చ్చనిమంచంమీద కూరుేని, స్మాధిస్ి తతిలోనికి వెళ్ళుపో యారు. కొందరు భకుులు మంచం
స్మీపంలో కూరుేని వున్ాిరు.
కొదిుస్ేపటికి రామకృష్ణ
ు లు బలహాస్తితిలోనికి వచ్చే, స్మాధీతతావనిి ఈ విధంగా
వివరించస్ాగారు :
స్త్ చ్చత్ ఆనంద లబు పొ ందితే, స్మాధి స్తితి కలుగుతణంది. ఆస్తితిలో కరాతాాగం
అవుతణంది. తేన్ెటీగ ఝ౦కారం చేస్ేద,ి పువువ మీద వారలి తేన్ెగోీలడం మొదలు పెటట వ
ే రకే.
కానీ స్ాధకుడు మాతరం కరాతాాగం, చేయకూడదు, స్మాధిస్ి తతి అలవడిన్ా కూడా. పూజ,
జపతాపాలు, స్ంధాావందన్ాది కరాలు, తీర్యాతరలు చెయాడం యివేమీ మానకూడదు. '
ఆ తరువాత పాడడం అయిపో యిన తరావత వచ్చేన గాయకుడిని అభినందించ్చ, '
ఏవాకిుకైన్ా ఏదో ఒక గొపా గుణం, స్ంగీతమే కానీ, మరేదెైన్ా కానీ వుంటే, అతడిలో భగవద్
శకిు, పరతేాకంగా వునిదని గురిుంచాలి. ' అని నిండుమనస్ుతో అన్ాిరు.
దానికి గాయకుడూ, స్ంతోష్తంచ్చ, ' మహాశయా ! భగవంతణని పొ ందే మారు ం ఏమిటి ? ' అని
అడిగాడు. అతనిజిజాాస్కు రామకృష్ణ
ు లు స్ంతోష్తంచ్చ, ఈ విధంగా చెపాస్ాగారు. అందరూ
వింటటన్ాిరు, గాయకునితో స్హా.
' భగవంతణడు అనిి జీవులలో వున్ాిడని అంటటంటలము కదా ! మరి కేవలం కొందరిన్ే
భకుులని యిలా స్ంబో ధించడం. ఎలాఅంటే, ఎవడి మనస్ుస భగవంతణని మీద స్దా
నిలబడివుతణందో , వాడే నిజమన
ై భకుుడు. అహంకారం, అభిమానం అలాంటి భకుుడి
దరిజేరవు. ' న్ేను ( అహం ) ' అన్ేది కొండశ్చఖ్రం లాంటిది. అకుడభగవంతణని కరుణ అన్ే
వరిం నిలువదు, జారిపో తణంది. '
' అనిిమారాుల దావరా భగవంతణని పొ ందవచుే. అనిిమతాలూ మంచ్చవే. మనం మిదెు
ఎకుడానికి, ఏ మటట
ు వుపయోగించ్చ అయిన్ా, వెదురుబ ంగును పటటటకున్ెైన్ా ఎకువచుే.
ఇతర మతాలలో మూఢవిశ్ావస్ాలు, లోటటపాటట
ు ఉన్ాియని మీరనుకోవచుే. కానీ, అనిి
మతాలలో ఆ బలహీనతలు వున్ాియి. న్ా గడియారం ఒకుటే స్రిఅయిన స్మయం
చూపతస్ు ుందని, పరతి ఒకురూ భలవిస్ాురు. '
' ఒక తండిర స్ంతానంలో, కొదిుగా వయస్ు వచ్చేన పతలులు, ' న్ాన్ాి ' అని చకుగా
పతలుస్ాురు. ఇంకా మాటలు రానివారు, న్ా అన్ో న్ాన్ా అన్ో అపస్వాంగా పతలుస్ాురు.
అయిన్ా ఆతండిర అందరినీ స్మానంగా పేరమించడం లేదా ? స్రిగా పతలవని వాళ్ిను
కోపగించుకోవడం లేదు కదా.
అలాగే భగవంతణడిని భకుులు అన్ేక పేరుతో పతలుస్ుున్ాిరు. ఒక చెరువుకు న్ాలుగు
వెైపులా గటట
ు వుంటే, ఒక గటటట వెప
ై ు వాళ్లి, ఆ నీటిని ' జలం ' అనవచుే, వేరో వెప
ై ు
వాళ్లి, ' పానీ ' అనవచుే, మరియొక వెప
ై ు వాళ్లి ' వాటర్ ' అనవచుే. ఇంకో వెైపు
వాళ్లి ' ఆకావ ' అనవచుే. అంతమాతరం చేత నీరు నీరు కాకుండా పో తణందా ? దాని
లక్షణాలుమారిపో తాయా ? '
మరియొక రోజు, తనను ఈశవరచందర విదాాస్ాగర్ వదు కు తీస్ుకువెళ్ళున భకుుడు వచ్చే
కలిస్త, రామకృష్ణ
ు ల పాదపదాాలకు నమస్ురించాడు. అతనితో, తాను యింకా రండు
మూడు స్ారుు విదాాస్ాగర్ గారిని కలవాలనుకుంటటన్ాిననీ, , ఆయనను స్ంస్ురించే
విధాన్ానిి, కుంచెతో దశలవారీగా బ మాను వేయడంతో పో లిే చెపాారు.
' విదాాస్ాగరుల స్తితి భగవంతణని కృపకు అంతా స్తద్ంగాన్ే వునిది. కానీ లోపల కుడో ,
ఒక పొ రతో కపాబడి వునిది. కొనిి మంచ్చ పనులు అయితే చేస్ు ున్ాిడు కానీ, అంతరంగ
శ్రది్ కొరవడింది. అయన అంతరంగంలో బంగారం దాగివునిది. దానిని శ్రది్ చేస్ేు,
భగవంతణని వెప
ై ు దృష్తట మళ్ల
ు తణంది. అంతరంగ శ్రది్ కి కొంత స్ాధన అవస్రం. ' అని
చెపాారు, రామకృష్ణ
ు లు.
అయితే ' అలా ఎంతకాలం స్ాధన చేయాలి ? ' అని భకుుడు అడిగిన పరశికు,
శ్రీరామకృష్ణ
ు లు, ' మొదటోు బలగా కష్ట పడి స్ాధన చేయాలి. తరువాత అంత పరిశమ

అకురలేకపో యిన్ా, ఎదురుగాలి వేస్ు ునిపుాడు, తణఫాన్ స్మయంలో, పడవ
నడిపవ
ే ాడు, చుకాునిని గటిటగా యిలా పటటటకుంటలడో , తరువాత యిలా కేవలం చెయిా వేస్త
నిశ్చేంతగా ఉంటలడో , అలా అనిమాట. మానవ జీవితయాతరలో కూడా, కాంతా కనకాలన్ే
స్ుడిగాలులను, గాలివానలను, గమనించ్చ నియంతిరంచుకుంటే, శ్ాంతి లభిస్ుుంది. ' అని
చెబుతూ...
శ్రీరామకృష్ణ
ు లు, యోగి లక్షణాల గురించ్చ వివరిస్ు ున్ాిరు.

15
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 15 .
గృహస్ుులకు ఉపదేశం.
శ్రీరామకృష్ణ
ు లు, యోగి లక్షణాల గురించ్చ వివరిస్ు ున్ాిరు.
కొందరిలో స్ాధన చేస్ు ూచేస్ు ూ వుండగా, వారిలో యోగి లక్షణాలు కనిపతస్ు ాయి. అపుాడే
వారు యింతో జాగీతుగా వుండాలి. కాంతాకనకాల ఆకరిణలు వారిని చుటటటముడతాయి.
వారి యోగస్ాధనకు విఘిం కలిగిస్ు ాయి. భోగవాస్నలు యింకా వుని యోగస్ాధకులు,
యోగభరష్ట ణల ై స్ంస్ారంలో వచ్చే పడతారు. ఆభోగవాస్నలు అణగిపో యాక, మళ్ళి
యోగస్ాధన మొదలుపెటట ,ి భగవంతణని యందు ఆస్కిు పెంచుకుని, తిరిగి యోగావస్ి
పొ ందుతారు. ఇది అంతా వారి పరమయ
ే ం లేకుండా వాస్న్ాబలమే చేయిస్ుుంది. మనస్ుస
స్తిరం కాకపొ తే యోగం స్తద్ ించదు. మనస్ేస దీపం అనుకుంటే, ఈ స్ంస్ారబంధం
వాయువు లాంటిది.
తాాగస్ాధన ఎలాచేయాలో రామకృష్ణ
ు లు వివరిస్ు ున్ాిరు:
' న్ేనుకూడా, ఒకపుాడు, రాజస్తక భలవన కలిాంచుకుని, జరీ అంచు దుస్ుులు ధరించ్చ,
వేలికి వుంగరాలు పెటట టకుని, పొ డవెైన గొటట ంగల హుకాు పీలాేలని ఆశపడాును. మన
మధురబలబు వాటిని స్మకూరాేడు. కాస్ేపు వాటనిింటినీ ధరించాను. ఆపెైన
మనస్ుసతో, ' ఇదుగో ఇదే జరీ అంచు వస్ు ంర . నీ కోరిక తీరిందా ! ' అని దానిని తక్షణం
విపతా దూరంగా పారవేశ్ాను. తరువాత దానివెప
ై ు మనస్ుస పో లేదు. '
' తిరిగి మనస్ుసను ఉదేుశ్చంచ్చ, ' దీనిపేరు శ్ాలువా. వీటిపేరే వుంగరాలు. ఇదే పొ డవెైన
గొటట ం గల హుకాు ' అంటూ మనస్ుసను స్మాధాన పరచ్చ, అనిింటినీ అవతల
పారవేశ్ాను. ఆ తరువాత,వాటిమీద న్ాకుకోరు ఏన్ాడూ పుటట లేదు. '
' యోగి మనస్ుస స్దా భగవంతణనిపెైన్ే వుంటటంది. అంతరుాఖ్ుడెై వుంటలడు. చూడగాన్ే,
ఆ లక్షణాలు వుని యోగిని గురిుంచవచుే. అలాంటివారి కళ్లి, అర్నిమీలిత న్ేతారలుగా,
గుడుు పొ దిగే స్మయంలో పక్ి కళ్ిలాగా, పరధాానంగా వుంటలయి. ' అని చెబుతూ,
తనతో వుని భకుునితో, నిషాుమకరాలు గావించు. అదే మోక్షమారాునిిచూపతస్ు ుంది, అని
మరియొక స్ారి విదాాస్ాగరుల పరస్కిు తెచాేరు, రామకృష్ణ
ు లు.
అంతా వింటటని భకుుడు, ' స్ావమీ ! కరాలు నిరవరిుస్ు ూ ఉంటే, భగవద్ దరినం
కలుగుతణందా ! ' అనిఅడిగాడు. దానికి రామకృష్ణ
ు లు, ' కరాలు పరతి ఒకురూ
చేస్ు ున్ాిరు. భగవన్ాిమ స్ారణ కూడా కరేా. స్ో >హం భలవంతో ధాానం కూడా కరేా.
అంతెందుకు, ఊపతరి పీలేడం కూడా కరేా. జీవించ్చ వునింతవరకూ, కరాతాాగం చేస్ే
ఉపాయం లేదు. అందువలన కరాలు పరతివారు చెయావలస్తనదే. కానీ, ఫలితానిి
భగవంతణనికి వదిలిపెటట లలి. ' అని చెపాారు.
' అయితే, మానవులు, అధిక స్ంపాదనకై పరయతిించవచాే ' అని అడిగిన పరశికు,
రామకృష్ణ
ు లు, ధారిాకజీవన్ానికై అధిక ధనస్ంపాదనకు పరయతిించవచుే. కానీ,
స్రియిైన మారు ంలోన్ే చెయాాలి. ధన స్ంపాదన లక్షాం కాకూడదు. భగవద్ ఆరాన్ే
ధేాయంగా వుండాలి. భగవంతణని స్ేవించడానికి ధరామైన రీతిలో కష్ట పడి ధనం
స్ంపాదించడంలో తపుాలేదు. ' అని చెపాారు.
కుటటంబపాలన్ా కరు వాం, గృహస్ుుకు ఎంతవరకు వుండాలని, భకుుడు అడిగిన పరశికు,
రామకృష్ణ
ు లు ఈ విధమైన అదుుతస్మాధానం యిచాేరు :
' కూడు గుడు లకు కష్ట పడనంతవరకు, కుటటంబలనిి, గృహస్ుు స్ాకవలస్తందే. ఇందులో
రండవ అభిపారయం లేదు. అయితే, పతలులు తమ కాళ్ిమీద తాము నిలబడు తరువాత,
వాళ్ి భలరానిి వహంచే అవస్రం లేదు. పక్ి, తన పతలులకు ఆహారం స్ంపాదించు కోవడం
న్ేరిాన తరువాత, మళ్ళి అవి తన దగు రకు వస్ేు , వాటిని తలిు పక్ి, ముకుుతో పొ డిచ్చ
వెళ్ుగొడుతణంది. ' అని చెపాారు.
ఇక, ' ఎంతకాలం ఈ కరాలు ఆచరించాలి ' అని అడిగన
ి పరశికు , రామకృష్ణ
ు లు,
స్మాధానం చెబుతణన్ాిరు.
16
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 16 .
గృహస్ుులకు ఉపదేశం.
' ఎంతకాలం కరాలు ఆచరించాలి ' అని అడిగిన పరశికు , రామకృష్ణ
ు లు స్మాధానం
చెబుతణన్ాిరు.
' కాయ పువువగా అయిన తరువాత, కాయ అస్తు తవమే వుండదు. భగవద్ దరినం అయిన
తరువాత కరాలు చేయనకురలేదు. చేయాలనీ అనిపతంచదు కూడా. ఇకుడ పూజలను,
ధాాన్ానిి, భజనలను కరాలుగా అనుకోకూడదు.
మదాపానం అలవాటట వునివాడు, అధికంగా తారగిత,ే స్ాృహతపతా పడిపో తాడు. ఏదో కాస్ు
పుచుేకుంటే, పనిపాటలు చేస్ుకో కలుగుతాడు. భగవంతణనికి నువువ ఎంతగా దగు ర
అవుతణంటే, అంతగా నీకు ఆయన పనిపాటలు తగిుస్ు ాడు. కోడలు గరువతి అయితే,
అతు గారు కోడలు చేస్ే పనిని కొదిుకొదిుగా తగిుంచ్చ, న్ెలలు నిండిన తరువాత, ఆమను
యిేపనీచేయనివవదు కదా ! బడు పుటలటక, బడు స్ంరక్షణే ఆమ కరు వాం.
కరాలు తీరిపో తే, యింతో నిశ్చేంత. గృహణ ఇంటిపనంతా పూరిుచస్
ే ుకుని యింత హాయిగా,
వేరేవారు పతలిచ్చన్ా పలకకుండా విశ్ాీంతిగా వుంటటంది.
' భగవదు రినం అంటే ఏమిటీ ? అదెలా లభిస్ుుంది ? ' అని పరశికు రామకృష్ణ
ు లు
విశదంగా వివరణ ఇస్ుున్ాిరు.
' వెైష్ువమత స్ాంపరదాయ పరకారం, భగవదన్ేవష్కులు న్ాలుగు విధాలుగా విభజింప
పడాురు. వారు పరవరు కుడు. స్ాధకుడు, స్తద్ ుడు, స్తద్స్తద్ ుడు.
అపుాడే భకిుమారు ంలోనికి కాలుపెటట న
ి వాకిుని ' పరవరు కుడు ' అంటలరు. కొదిుగా ముందుకు
వెళ్ళు, పూజ, జప, ధాాన న్ామస్ంకీరునలు చేస్ే వాకిుని ' స్ాధకుడు ' అంటలరు. ఇక భగవద్
తతు వం బో ధపడినవాకిుని ' స్తద్ ుడు ' అని పతలుస్ాురు. చ్చకటిలోవునివాడు, ఒకొుకుదానిని
తొకుుకుంటూ, అవిఏవీ తాను వెదుకుతణని వాకిు కాదని తెలుస్ుకుని, తరువాత, ఆ
వాకిుని చ్చకటోు కనిపెటట న
ి వాడి లాంటి వాడు, ' స్తద్ ుడు ' . అంతకంటే ఆ వాకిుతో
పూరవపరిచయం లేనివాడి లాగా, స్తద్ ుడు అపుాడే భగవంతణని గురిుంచడం
పారరంభిస్ాుడు..
ఇక, ' స్తద్స్తద్ ులు ' , ఆ వాకిుతో యింతో అతిస్నిిహత పరిచయం ఏరారచుకునివారు,
అనిమాట. అనగా, స్తద్ ులు, భగవంతణని పొ ందినవారైన్ా, స్తద్స్తద్ ులు, ఆయనతో అతి
స్నిిహతంగా మలిగేవారు.
భగవంతణని ఈ చరా చక్షువులతో చూడలేం. స్ాధన అందుకే చేయవల నని చెపాత ంది.
స్ాధన చేయగా చేయగా, భకుునిలో పేరమ చక్షువులు, పేరమ కరుములు కూడుకుని
పేరమమయమన
ై దేహం ఏరాడుతణంది. ఆ స్తితిలో ఆ కనులతో భగవంతణని దరిించవచుే.
ఆ చెవులతో భగవంతణని స్ందేశం వినవచుే. అయితే, భగవంతణని యిడ పరగాఢపేమ

వుంటే కానీ, ఈ స్తితి స్ంభవం కాదు.
పేరమపూరితణడెన
ై వాకిు కి స్మస్ు పరపంచము భగవద్ ఆంశగాన్ే కనబడుతణంది. అపుాడే
స్ో >హం అన్ే భలవన పొ డచూపుతణంది. బలగా మదాపానంచేస్న
త వాకిు ఒళ్లితెలియకుండా
' న్ేన్ే కాళ్ళమాతను ' cఅని పరకటిస్ు ాడు. గోపతకలు పేరమోనాతణ
ు ల ,ై ' న్ేన్ే కృష్ణ
ు డిని ' అని
అభేదంగా అనుకుంటలరు. అహో రాతారలు భగవంతణని స్ారిస్ేు, అనిిచోటు ల మనం
భగవంతణని దరిిస్ాుము. దీపశ్చఖ్ను ఏకాగీంగా చూస్త, పరకులకు చూస్ేు , నలుదికుులా
దీపశ్చఖ్లు కనబడడం లేదా !
భగవద్ కృప కలిగిత,ే ఇక ఎలాంటి భయాలూ వుండవు. బడు తండిర చెయిా పటటటకుని
నడుస్ుుంటే, పడిపో యిే పరమాదంవుంది. కానీ, తండి,ర బడు చేయిపటటటకుని నడిపతస్ేు, బడు
పడిపో యిే అవకాశమే లేదు.
అయితే,భగవంతణని ఆశీయం పొ ందడానికి, యింతో వాాకులతతో స్ాధన అన్ేక రూపాలలో
చేయాలి. బడు యింతోస్ేపు తనకోస్ం అటూ ఇటూ పరుగులు పెడుతణంటే, తలిు కి దయ
కలిగి, ఎదురుగా వచ్చే, దగు రకు తీస్ుకోదా ? '

17
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 17 .
గృహస్ుులకు ఉపదేశం.
ఒకరోజు భోజన్ానంతరం, రామకృష్ణ
ు లు, నరేందురడు మొదల ైన వారితో చ్చనిపతలువాని
మాదిరిగా కూరుేని, వికస్తత వదనంతో, ఆనందంగా మాటలుడుతూ, ఆయన పరస్ు ుతం
వుని భలవ స్తితి, ఆయన గడిపతన జీవితం అనీి ఇలా చెపాస్ాగారు :
' న్ాకు ఆధాాతిాక భలవోదేవగం కలిగినపుాడు, ఎపుాడూ భగవద్ పరస్ంగాలు విన్ాలని
ఆరాటపడేవాడిని. ముఖ్ాంగా భలగవతం, ఆధాాతా రామాయణం, భలరతం వంటి పురాణ
కాలక్ేపాలు యికుడ జరుగుతణంటే, అకుడకు కనుకుుని మరీ వెళ్లివాడిని. కృష్ు కిషో ర్
వదు ఆధాాతా రామాయణం వినడానికి చాలాస్ారుు వెళ్ాిను.
కృష్ు కిషో ర్ కి మన ఆచారాలకంటే, భగవంతణని యందు భకిు విశ్ావస్ాలు ఎకుువ. ఒకరోజు,
కృష్ు కిషో ర్ ననుి ' జంధాము ఎందుకు తీస్తవశ్
ే ావు ? ' అని అడిగాడు. నిజానికి జంధాము
న్ా వంటిపన
ెై ుండి వేరు పడడం న్ాకు తెలిస్త జరుగలేదు. న్ాస్తి తి ఏమిటో న్ేను
యిరుగకుండా వుని స్తితిలో, పెదుగాలి వాన వస్ేు కొటటటకుపో యినటట
ు , న్ా పాతచ్చహాిలనీి,
ననుి వదలి వెళ్ళుపో యాయి. బలహాస్ాృహ న్ాకు లేకుండా పో యింది. కనీస్ం ధరించ్చన
వస్ు ంర కూడా వంటిమీద ఉండకుండా పో తణనిది. వస్ు మ
ర ే నిలువనపుడు జందాం మాట
యిేమని చెపాను ? ' అందుకని, ఈ విష్యాలేమీ కృష్ు కిషో ర్ తో చెపాకుండా, ' న్ాకు
పటిటన వెరిీ నీకు కూడా పటిటనపుాడు నీకు అర్మవుతణందిలే ! ' అని మాతరం స్మాధానం
ఇచాేను.
న్ేననిటట
ు గాన్ే, కృష్ు కిషో ర్ విష్యంలో జరిగంి ది. అతడికి భగవద్ ఉన్ాాదం కలిగింది.
ఒకుడూ గదిలో ' ఓం ' కారం జపతస్ు ూ వుండేవాడు, ఎవరితోనూ మాటలుడేవాడు కాదు.
అతనికి పతచ్చే పటిటందేమో అని వెద
ై ుాలను కూడా పతలిపతంచారు.
న్ేను కూడా భగవద్ ఉన్ాాదస్తి తిలో వునిపుాడు, ఆరోజులోు, యివరినీ లక్షాపెటట ేవాడిని
కాను. మనస్ుసకు తోచ్చనది నిరొాహమాటంగా అన్ేస్ేవాడిని. పెదులను చూస్తన్ా భయం
వుండేది కాదు. అలాంటి స్మయంలోన్ే, ఒకరోజు న్ేను, వరాహనగర స్ాినఘటట ంలో.
జపం చేస్ుకుంటటని జయముఖ్రీజని చూస్ాను. అయితే,అతని మనస్ుస ఆ స్మయంలో
యికుడెకుడో తిరుగుతూ ఉండడం గమనించాను. అంతే ! అది స్హంచలేక న్ేను వెళ్ళు
అతని రండు చెంపలూ వాయించాను.
ఇంకోస్ారి, రాణీ రాస్ాణీ దేవి, కాళ్ళకాలయానికి వచ్చే, పూజాస్మయంలో, రండు మూడు
పాటలు పాడమని కోరింది. కానీ, న్ేను పాటపాడుతణంటే, ఆమ అనామనస్ుంగా, పూలు
స్రుుకుంటూ కూరుేనిది. అపుాడూ అంతే. వెంటన్ే లేచ్చ వెళ్ళు, ఆమ రండు చెంపలూ
వాయించాను. ఆమ ఆశేరాపో యి,రండు చేతణలూ జయడించ్చ, అపరాధన్ాభలవంతో
కూరుేండి పో యింది.
ఈ పరిస్తితి యింకా విపరీత ధో రణలోనికి పో కుండా, జగజజ ననిని పారరి్ంచాను. ఈ దుడుకు
స్వభలవము వదిలించుకో కలిగాను. అంతేకాదు. అలాంటి స్తితిలోవునిపుాడు, భగవద్
పరస్ంగాలు తపా మరేవీ రుచ్చంచేవి కావు. లౌకిక పరస్ంగాలు జరుగుతణంటే, ముళ్ిమీద
కూరుేనిటట
ు ఉండేవాడిని. విలపతంచేవాడిని.
ఒకస్ారి న్ేను మదుర్ బలబు తో కలిస్త కాశ్ర వెళ్ళు రాజబలబు గారింటోు బస్ చేశ్ాను. అకుడ
అతిధుల గదిలో అందరితో కూరుేని వుంటే, వారు అన్ేక లౌకిక విష్యాలు మాటలుడుకో
స్ాగారు. అపుాడు, 'అమాా ! ఈ వార్ పరస్ంగాలు వినడానికా న్ేను తీరియాతరలకు
వచ్చేంది. నీ ఆలయంలో ఎంతోహాయిగా ఉనివాడిని, ఇకుడికందుకు వచాేను. ' అని
విలపతంచాను.
అని యింతో ఆరిుగా ఆవిష్యాలు నరేందురడు, మొదల న
ై వారివదు న్ెమరు వేస్ుకున్ాిరు,
రామకృష్ణ
ు లు.

18
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 18 .
గృహస్ుులకు ఉపదేశం.
ఒకరోజు తెలతెలవారుతణండగా, కాళ్ళకాలయంలో, భకుులు అపుాడే నిదరలేస్ు ున్ాిరు.
వారికి, శ్రీరామకృష్ణ
ు లు పస్తబలలునిలాగా దిగంబరుల ,ై దేవీన్ామ స్ారణ చేస్ు ూ అటూ
ఇటూ పచారుు చేస్ు ూ కనిపతంచారు. మధురమన
ై కంఠధవనితో పవితరన్ామ కీరున చేస్ు ూ,
గంగానది వెైపు చూస్ూ
ు , గదిలోని చ్చతరపటలలకు మోోకరిలు ుతూ, ' వేదాలు, పురాణాలూ,
తంతరశ్ాస్ాుాలు, గీత, గాయతీర, భలగవతం, భకుులు, భగవంతణడు ' అనీ ' తాాగీ తాాగీ ' అనీ
అంటటన్ాిరు. కొదిుస్ేపటి తరువాత ' బరహాం నువేవ.శకిువి నువేవ. స్ీు ర పురుష్ణలూ నీవే.
నీవే విరాట్, నీవే స్వరాట్, నితాం నువేవ, లీలామయుడవు నీవే. చతణరివంశతి తతావలు
నీవే. ' అని పదే పదే వుచేరిస్ు ున్ాిరు.
ఈలోపు ఆలయం అంతా స్ందడిగా మారిపో యింది. నరేందురడు మొదల ైనవారు
కాలకృతాాలు ముగించుకుని, రామకృష్ణ
ు ల వదు కు వచాేరు. అంతా చాపమీద
కూరుేన్ాిక, ఆనందంతో వారినిచూస్ూ
ు , రామకృష్ణ
ు లు ఈవిధంగా పరస్ంగించస్ాగారు :
' అనిి ఆధాాతిాక స్ాధన్ాల మూలం భకేు. భగవంతణనిపెై పేమ
ర దావరాన్ే, వివేక వెైరాగాాలు
స్హజంగా అబుుతాయి. భగవంతణనికి స్ాధాము కానిది ఏదీలేదు. ఆయన
నిజస్వరూపానిి ఎవరూ వరిుంచలేరు. ఆయనకు స్మస్ు ం స్ాధామే.
ఒకస్ారి, న్ారదమహరిికి ఇదు రు యోగులు తటస్ి పడి, ' మీరు వెైకుంఠం నుండి వస్ుున్ాిరు
కదా ! శ్రీమన్ాిరాయణుడు ఈ స్మయంలో ఏం చేస్ు ున్ాిడు ? ' అని అడిగారు. దానికి
న్ారదుడు, ' న్ారాయణుడు పరస్ు ుతం స్ూది బెజజంలో నుంచ్చ ఏనుగులను, ఒంటలను అటట
పంపతంచడం, ఇటట రపతాంచడం చేస్ు ున్ాిడు. ' అని చెపాాడు. దానికి మొదటి యోగి,
న్ారాయణుడికి ఏదెైన్ా స్ాధామే. ఏ పరమార్ంకోస్ం అలా చేస్ు ున్ాిడో ! ' అని
మురిస్తపో యాడు. రండవయాగి, ' స్ూదిబెజజం లోనుండి ఏనుగులు ఒంటలు వెళ్ుడమేమిటి
? అదేలాస్ాధాం. ? తమరు అబదా్లు చెబుతణన్ాిరు. ' అన్ాిడు.
గంగాస్ాినం అయినతరువాత, రామకృష్ణ
ు లు, నరేందురని మొదల న
ై వారిని, ' తవరగా
ఆవటవృక్షం కిీంద కూరుేని ధాానం చెయాండి. ' అని చెపాారు. ఆయన కూడా అకుడకు
వచాేరు. వారితో ' ధాాన స్మయంలో భగవంతణనిలో లీనమై పో వాలి. పెై పెైన తేలుతణంటే,
స్ముదరంలో వుని రతాిలు అందుతాయా ? ' అని తెలియజపాారు. చకుటి భకిు, వేదాంత,
వెైరాగా మిళ్ళతమైన పాట గానం చేస్ారు.
ధాానమయిన తరువాత, రామకృష్ణ
ు లు వారితో కలిస్త నడుస్ూ
ు , ' మనం స్ముదరం నీళ్ు లో
మునిగితే మొస్లి పటటటకుంటటంది. హృదయమన్ే రతాికరంలో కామ కోీధ లోభ మోహ
మద మాతసరాాలు అన్ే ఆరు మొస్ళ్లి వున్ాియి. వివేకవెర
ై ాగాాలన్ే పస్ుపు
వారస్ుకుంటే, ఆ మొస్ళ్లి నినుి తాకలేవు. కేవల పాండితాం వలన ఏమీ స్ాధించలేము.
'
' మొదట హృదయ మందిరంలో, భగవంతణని పరతిష్తటంచుకుంటే, ఎనిి ఉపన్ాాస్ాలు
భగవంతణనిపెై విన్ాి, చేస్తన్ా ఫలితం వుంటటంది. వివేక వెైరాగాాలు లేకుండా, కేవలం
బరహాం ఆంటే స్రిపో దు. కేవలం శంఖ్ం వూదినటేు . అదెలాగంటే...
' పాడుబడిన గబులాలు తిరుగుతణని దేవాలయంలో, ఒకమూల నిలబడి శంఖ్ం
ఊదుతణనిటట
ు . దేవాలయశ్రది్ లేకుండా, కేవలం శంఖ్ం ఊదగాన్ే, భగవంతణడు పరతాక్షం
అవుతాడా ? కాబటిట,ముందు మనస్ుసను శ్రది్ చెయాాలి. '
' మనస్ుస శ్రద్ మైత,ే భగవంతణడు ఆ పవితరమైన ఆస్నం మీద వచ్చే కూరుేంటలడు.
గబులాల రటట మీద, దేవుడిని పరతిష్తటంచలేము కదా ! ముందు ఇందియ
ర నిగీహం
ఏరారచుకుని, హృదయంలో మాధవుడిని పరతిష్ట చెయాాలి. ఆ మీదటన్ే, స్భలూ,
ఉపన్ాాస్ాలు. భగవంతణని దరినం చేస్ుకునివాళ్లి, భగవద్ ఆదేశం పరకారం ఇతరులకు
ఉపదేశ్చంచడం, బో ధించడం చెయాాలి. '
' భకిుతో తల మునకలవుతణని వాని భలరా , ' నీవు ననుి నిరాదరిస్ు ున్ాివు. న్ేను
ఆతాహతా చేస్ుకుంటలను. ' అని బెదిరస్
ి ,ేు భకుుడు ఏం చేయాలి, అని అడిగిన పరశికు,
రామకృష్ణ
ు లు గంభీరమన
ై వాకుులతో, యిలా చెబుతణన్ాిరు :
' అలాంటి భలరాను పరితాజించాలి. ఆతాహతా చేస్ుకోనివువ. మరేదన్
ెై ా చేస్ుకోనివువ.
భగవన్ాారు ంలో అడు ంకులు స్ృష్తటంచే భలరా అవిదాా స్ీు .ర ' ఆ మాటలకు అందరూ నిశిబు ంగా
వుండిపో యారు. రామకృష్ణ
ు లు మాతరం, ఆ పరశి అడిగిన వాని వదు కు మలు గా వచ్చే, '
భగవంతణని మీద యదార్ భకిు వుంటే, ఆ భకుుడికి,రాజు, దుష్ణ
ట లు, భలరా అంతా వశంలోకి
వస్ాురు. భరు కు యదార్మైన భకిు వుంటే, భలరాకూడా కీమప
ే త భగవన్ాారు ం అనుస్రిస్ు ుంది.
భరు మంచ్చవాడెైత,ే భగవదేఛఛ వలన భలరా కూడా అతని మారు ం లోనికి వస్ుుంది. ' అని
వివరించారు.
ఇంకా ఏకాంతంలో ఆ భకుునితో, ' చూడూ ! భగవంతణని మీద శ్రద్ భకిు అనివారాం. ఒక
స్ారి భగవంతణని దరిించ్చన్ాక, స్ంస్ారం చేస్న్
త ా భయం లేదు. అదే విధంగా,
అపుాడపుాడు, ఏకాంత పరదేశ్ానికి వెళ్ళు స్ాధన దావరా శ్రద్ భకిు స్ంపాదిస్ేు, స్ంస్ార
బంధంలో వున్ాి భయపడవలస్తన పనిలేదు. గృహస్ి భకుులు వున్ాి, వారు
న్ామమాతరపు గృహస్ుులు. విష్యాలపెై అన్ాస్కుులుగావుండేవారు. '
అని రామకృష్ణ
ు లు వివరిస్ు ుండగా, భోజన స్మయం అయింది. నరేందురడు మొదల ైన
భకుులు, ఆన్ాడు శ్రీరామకృష్ణ
ు లతో కలిస్త పరస్ాదం స్ీవకరించారు.

19
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 19 .
గృహస్ుులకు ఉపదేశం.
శ్రీరామకృష్ణ
ు లు దక్ిణేశవరాలయంలో, తమగదిలో చ్చని మంచంమీద విశీమించ్చ, భకుులతో
స్ంభలష్తస్ు ున్ాిరు. అపుాడు ఒకభకుుని, రామకృష్ణ
ు లు, ' నీకు స్ాకార ధాానం
నచుేతణందా, నిరాకారమా ? ' అని అడిగారు. దానికిభకుుడు, ' స్ావమీ ! ఇపుాడు స్ాకారం
వెైపు మనస్ుస పో వడం లేదు. నిరాకారంలో మనస్ుస నిలవడం లేదు. ' అని తన గోడు
వెళ్ుబో స్ుకున్ాిడు.
దానికి రామకృష్ణ
ు లు, ' చూశ్ావా ! నిరాకారంలో ఒకుస్ారిగా మనస్ుస స్తిరం కాదు.
పారధమిక దశలో స్ాకారమే మంచ్చది. అవి మృణాయ విగీహాలు కాదు, చ్చనాయ విగీహాలు.
' అని చెపాారు. అంతేకాదు. ' విగీహాలపెై మనస్ుస నిలవకుంటే, తలిు గురువు, తలిు బరహా
స్వరూపతణ, కాబటిట, కనితలిు రూపానిి అయిన్ా ధాానం చేయవచుేను. ' అని
,ఒకభకుుడు అడిగినదానికి స్మాధానంగా చెపాారు. రామకృష్ణ
ు లు.
ఆ తరువాత, భకుుని కోరికపెై, స్ాకార,నిరాకార దరిన్ానుభూతణలను గురించ్చ ఈవిధంగా
చెపాారు, రామకృష్ణ
ు లు.
' ఈ విష్యాలను లోతణగా అర్ం చేస్ుకోవాలంటే, స్ాధన్ాలు అవస్రం. అది ఎలాగంటే,
తాళ్ం వేస్త వుని గదిలో నిధులు కావాలంటే, తాళ్ం తీస్త, తలుపులు తీయాలి. కేవలం
మనస్ుసతో తాళ్ం తీస్తనటట
ు , గది తలుపులు తెరచ్చనటట
ు ఊహంచుకుంటే, నిధి చేతికి
అందదు కదా ! '
' ఒకాన్నక స్మయంలో, శ్రీకృష్ణ
ు డు అరుజనునికి, బరహా తతు వం ఉపదేశ్చస్ూ
ు , ' న్ేను
స్ాకారవాదుల వదు స్ాకారంలో దరినమిస్ాును. నిరాకార వాదులకు బరహా తతవంలో
కనిపతస్ు ాను. ' అని చెపాాడు.
' యోగులలో రండు రకాల వారు వున్ాిరు. బహూదక, కుటీచక అని. బహూదకులు,
అన్ేక తీరా్లు దరిించ్చన్ా, మనశ్ాింతికై అలమటిస్ు ూ వుంటలరు. కుటీచక లక్షణాలు
వునివారు, కుటీరంలో స్తిరంగా కూరుేని దెవ
ై ానిి దరిించేవారు. వీరు కూడా మొదటోు
అనిి తీరా్లనూ దరిించుకుని, మనస్ుస స్తిరపరచుకుంటలరు. మనశ్ాింతితో ఒక ఆస్నం
మీద స్తిరంగా కూరుేని, భగవంతణడిని ధాానిస్ాురు. అటిటవారు, ఇక తీర్యాతరలకు
పో వలస్తనపనిలేదు. కేవలం కొతు స్ూూరిుపొ ందడం కోస్మే అటిటవారు తిరిగి తీర్యాతరలు
చేస్ు ారు. '
' న్ేను కూడా మధుర్ బలబుతో బృందావనం వెళ్ళినపుాడు కాళ్ళయ మరున ఘటలటనిి
చూస్త, యింతో పారవశాంలో మునిగిపో యాను. స్ాయంతరం పూట, యమున్ా నదీ తీరాన
మేతకుపో యి వస్ుుని గోవులను చూస్త, కృష్ణ
ు డెకుడ ? కృష్ణ
ు డెకుడ ? అని కేకలు
పెడుతూ పరుగులు తీస్ేవాడిని. గోవర్న గిరి చూస్త, న్ేను ఎకిున పలు కీ దిగి ఒకుపరుగున
కొండ యికాును. అలాంటి వాతావరణంలో తిరుగుతూ, ఆ పరదేశ్ాలను చూస్ూ
ు ,
బలహాచెైతనాం కోలోాయాను. కళ్ివెంట ఆనందబలషాాలు ధారలు కటేటవి. '
' కృషాు ! ఇకుడ అనీి కనబడుతణన్ాియి కానీ, నీవు మాతరం కనబడడం లేదే ! ' అని
యింతో వేదన చెందేవాడిని. ననుిచూస్త, గంగామాయి అన్ే ఒక భకుురాలు, స్ాక్ాతణ

రాధాదేవి, మానవదేహం దాలిే మళ్ళివచ్చేంది. ' అని పలికేది. గంగామాయి ననుి అకుడే
శ్ాశవతంగా వుండిపో యిే విధంగా ఏరాాటట
ు చేస్ు ుంటే, న్ాలో ఘరిణ మొదల ,ై కాళ్ళమాత
స్ుూరించ్చ, న్ేను తిరిగి పో వలస్తందే అని పటటటబటిట, తిరిగి దక్ిణేశవర్ కి వచేేస్ాను.
ఈ విధంగా రామకృష్ణ
ు లు భకుులతో స్ంభలష్తంచ్చన తరువాత, భకుులతో పరస్ాదం
స్ీవకరించారు. తరువాత తిరిగి స్ంభలష్తస్ు ూ, మధా మధాలో ఓంకారానిి ఉచఛరిస్ు ూన్ో, ' హా
! చెైతనా మహాపరభూ ! ' అంటూన్ో, ఉచఛరిస్ు ూన్ే వున్ాిరు.

20
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 20 .
శ్రీరామకృష్ణ
ు లు - కేశవచందర స్ేన్.
1882 అకోటబరోు ఒకస్ారి రామకృష్ణ
ు లు, దక్ిణేశవర్ కాళ్ళకాలయంలో, తన గదిలో శ్చష్ణాలతో
వుండగా, కేశవచందరస్ేన్ గారి శ్చష్ణాలు వచ్చే, ' కేశవచందరస్న
ే ులు గంగానది వొడుున స్ీటమర్
లో బస్చేస్త వున్ాిరు. తమరిని చూడాలని అనుకుంటటన్ాిరు, మీరాకకై ఎదురు
చూస్ుున్ాిరు. ' అని చెపాారు.
అపుాడు వేరే ఒక చ్చనిపడవలో, రామకృష్ణ
ు లు కేశవుల స్ీటమర్ దగు రకు వెళ్ివలస్త
వచ్చేంది. ఆ చ్చని పడవలో వెళ్ు లన్ే, రామకృష్ణ
ు లు బలహాస్ాృతి కోలోాయారు.
స్మాధిస్ి తతి లోనికి వెళ్ళుపో యారు. అందరూ ఆతృతగా రామకృష్ణ
ు లను చూడాలని
ఎగబడుతణన్ాిరు. కేశవచందరస్ేను గారు, ఎలాగైన్ా రామకృష్ణ
ు లను క్ేమంగా స్ీటమర్ లోకి
తీస్ుకురావాలని ఆతణరత పడుతణన్ాిరు.
రామకృష్ణ
ు లు బలహాస్తితి లోనికి వస్ుుని తరువాత, యింతో కష్ట ం మీద వారిని స్ీటమరు
లోని ఒక గదిలోకి నడిపంత చుకుని వచాేరు. కీమంగా బలహాస్తితిలోనికి రాగాన్ే, ఒకభకుుడు,
' మహాశయా, ఇకుడివారంతా గాజీపూర్ లోని పవహారీబలబలను దరిించ్చ వస్ుున్ాిరు.
మీలాంటి పవితరమూరుులే వారు కూడా. ' అని పవహారీ బలబల గురించ్చ చెబుతూ, వారి
గదిలో, మీ ఛాయాచ్చతారనిి వుంచుకున్ాిరు, బలబల గారు. ' అని చెపాారు.
దానికి రామకృష్ణ
ు లు చ్చరునవువ నవువతూ, ' తన శరీరం వెైపు చూపతస్ు ూ, ' ఇది కేవలం
దిండుగలీబు మాతరమే ! ' అన్ాిరు. తరువాత తమ పరస్ంగానిి యిలా కొనస్ాగించారు :
' భకుుడి హృదయం, భగవంతణని నివాస్స్ాినం అవావలి. ఆయన స్కల జీవులలో
నిస్సందేహంగా వున్ాిడు. అయితే, భకుుల హృదయాలలో విశ్ేష్ంగా వాకు ం అవుతాడు.
ఉదాహరణకు, ఒక జమీందారు, తన అధీనంలో వుని అనిి చోటుకూ అపుాడపుాడు
వెళ్ు ల వుంటలడు. కానీ, 'ఆయన యికుడ వుంటలడు ? ' అని ఎవరన్
ై ా అడిగత
ి ే, ఫలాన్ా
చావిడీలో వుంటలడని చెబుతారు, తెలిస్తన వాళ్లి. అలాగే, భకుుల హృదయాలే, భగవంతణడి
చావిడీ. '
' జాానులు బరహామని, యోగులు ఆతా అనీ, భకుులు భగవంతణడని, పతలుచుకుంటలరు.
ఒక బలరహాణుడు, గుడిలో పూజలు నిరవహస్ుుంటే, అతడిని పూజారి అంటలరు. అతడే
వంటశ్ాలలో పాకవిదా పరదరిిస్ుుంటే, వంట బలరహాణుడు అంటలరు. వంటగరిట పటటటకుని
వానిని పూజారి అనరు కదా ! '
' జాాన మారు ం అనుస్రించే జాాని, స్తాాన్ేవష్ణలో, అనిింటినీ, ' ఇదికాదు, ఇది కాదు '
అంటూ ఒకొుకుదానిని దూరం చేస్ుకుంటూ, చ్చవరగా మనస్ుస స్తిరపడి, ఆ తరువాత
లయమ,ై స్మాధి స్తితిలోకి వెళ్ళిపో తాడు. అపుాడు బరహాజాానం కలుగుతణంది. ' బరహా
స్తాం - జగనిాధాా ' అని నిశ్చేతాభిపారయం ఏరారచుకుంటలరు.
కానీ భకుులు, జాగీదావస్ి ను కూడా యదార్ంగా భలవిస్ాురు. భగవంతణని శకిు, వెైభోగాల
వాకీుకరణే ఈ జగతణ
ు అంటలరు. ' ఆకాశం, నక్షతారలు, స్ూరాచందురలు, పరవతాలు,
స్ముదారలూ, మనుష్ణలు, జంతణవులూ అనీి భగవద్ స్ృష్తట ' అని నమిా, ఆయనను
భకుుడు ఆరాధిస్ు ాడు. భకుుడు చకుర తిన్ాలనుకుంటలడు గానీ, చకుర తాన్ే అయిపో వాలని
అనుకోడు. ' అంటటండగా, అందరూ ఆ ఉపమాన్ానికి ఆహాుదంగా నవావరు. భకుుడు
ఎపుాడూ, ' ఓ భగవాన్ ! న్ేను నీ దాస్ుడను, నీవే న్ా తలిు వి తండివి
ర . నీవే న్ా తోడునీడ '
అంటలడు గానీ, న్ేన్ే భగవంతణడిని అనడానికి ఇష్ట పడడు. '
' ఇక యోగులు, పరమాతా స్ాక్ాతాురం కోస్ం పరయతిిస్ూ
ు , జీవాతాను పరమాతాలో
ఐకాం చేయడమే లక్షాంగా వుంటలరు. విష్యరహతణల ,ై మనస్ుసను పరమాతాపెై
కేందీరకరించడానికి పరయతిిస్ాురు. అందుకన్ే యిేకాంతవాస్ానిి యించుకుని, భగవద్
స్ాధన చేస్ు ారు. '
వస్ుువు ఒకుటే, పేరు ు వేరు. బరహాయిే, ఆతా, భగవంతణడూ. జాానులకు ఆయన బరహాం,
యోగులకు పరమాతా, భకుులకు భగవంతణడు. ' అని ఈవిధంగా మందర స్వరంతో
రామకృష్ణ
ు లు ఉపనాస్తస్ు ుండగా, అకుడివారంతా ముగు్ల ై వింటటన్ాిరు.
స్ీటమరు కలకతాు వెప
ై ు స్ాగిపో తణనిది. అయితే,ఆస్ీటమరు శబు ము, పరయాణీకుల చెవులను
స్ో కడం లేదు. వారు తదేక దృష్తటతో ఆ ' పరమహంస్ ' న్ే తనాయుల ై చూస్ూ
ు , అమృత
వాకుులు గోీలుతణన్ాిరు.

21
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 21 .
శ్రీరామకృష్ణ
ు లు - కేశవ చందరస్న్
ే .
స్ీటమరు గంగానదీజలాలను చ్చలుేకుంటూ స్ాగిపో తణనిది, రామకృష్ణ
ు లను, కేశవ
చందరస్న్
ే గారినీ, వారి బృందానికి తీస్ుకుని.
భకుులు మంతరముగు్ల ,ై చ్చరునవువ చ్చందుస్ుుని, అందరికీపేరమను పంచుతణని
కాంతివంతమైన న్ేతారలు వుని, ఆనందమయుడెైన, భగవంతణని తపా అనాం ఎరుగని
వాడెైన ఒక మహాయోగిని చూస్ుున్ాిరు. ఆయన న్ోటినుండి వస్ుుని అమృత వాక్
పరవాహానిి ఆస్ావదిస్ు ున్ాిరు.
రామకృష్ణ
ు లు ఇలా చెబుతణన్ాిరు :
' అదెైవత జాానులు చెపాే విధంగా, బరహామే యదారిం. జగతణ
ు లో కారాములు అనిింటినీ
పేరరేపతంచే శకిు కూడా అవాస్ు వమే. స్మాధిస్ి తతి చేరుకోలేని స్ాధకుడు, శకిు మాయను దాటి
ముందుకు పో లేడు. బరహామే కాళ్ళ. కాళ్ళయిే బరహాం. నిష్తరరయస్తి తిలో వునిపుాడు,
అనగా స్ృష్తట స్తితి లయలు చేయనపుాడు వుండే స్రవ వాాపకుడు బరహాము.
ఈకారాకీమాలు జరుగుతణనిపుాడు శకిు అంటలము. ఆ శకిుని అదాాశకిు, లేదా కాళ్ళమాత
అని పేరొుంటలం. వస్ుువు ఒకుటే కానీ న్ామరూపాలు వేరు. '
' ఇలాులు ఒక ముంతలో రకరకాల గృహో పకరమైన వస్ుువులు దాచ్చ వుంచ్చనటట
ు ,
జగజజ నని, జగతణ
ు న్ాశనం జరిగేటపుాడు, మహాపరళ్యం స్మయంలో, అంకురములను
తరువాత స్ృష్తట కోస్ం దాచ్చ వుంచుతణంది. '
' వేదాలలో ' ఊరున్ాభి ' ని వరిుంచారు. అనగా స్ాల గూడు ఏరాడాలంటే, స్ాల పురుగు తన
లాలాజలం లో నుండి వెలువడిన పదార్ంతోన్ే, తయారు చేస్ుకోవాలి. తరువాత, దానిలోన్ే
ఆ స్ాల పురుగు నివస్తస్ు ుంది. ఈ ఉపమానము దావరా, భగవంతణని కూడా ఆయన్ే, ఈ
జగతణ
ు కు ఆధారమూ, ఆధారపడినవాడు అని కూడా తెలుస్ుకోవచుే. '
' కాళ్ళమాతను చాలామంది నలుపు వరుంలో వూహంచుకుంటలరు. దూరం నుండి ఆమను
చూడడం వలన ఆ విధంగా అనిపతస్ు ుంది. కానీ ఆమతో స్నిిహతంగా వునివారికి, ఆ
నలుపురంగు తోచదు. అది ఎలాగంటే, ఆకాశం నీలి వరుం గా తోస్ుుంది. కొదిు దగు రగా వెళ్ళతే,
అది వరురహతం. అదే విధంగా స్ముదరం కూడా. '
' వాకిు బద్ జీవుడు అవాలి అన్ాి బద్ ముకుుడు అవావలన్ాి, ఆమే కారణం. ఆమ
మాయవలనన్ే, జీవులు కాంతా కనకాల వాామోహంలో పడుతణన్ాిరు. మళ్ళి ఆమ
కరుణ వలు న్ే, వాటినుండి విముకిు పొ ందుతణన్ాిరు ఈ స్ంస్ారం ఆమ లీల. లక్షలలో ఏ
ఒకురికో ఆమ ముకిుని పరస్ాదిస్ు ుంది. '
' ఆమ తలుచుకుంటే, అందరికీ ముకిు పరస్ాదించు కదా, అలా కాళ్ళమాత ఎందుకు
చేయడంలేదు ? ' అని ఒక భకుుడు అడిగిన పరశికు, రామకృష్ణ
ు లు, ' అది ఆమ ఇఛఛ.
ఏభకుునితో, ఏజీవునితో ఎంతవరకు ఆట ఆడుకోవాలో ఆమకే తెలుస్ు. దాగుడుమూతల
ఆటతో ఆమ లీలను పో లేవచుే. ' అని చెపాారు.
ఇంకొక భకుుడు, ' స్రవస్ంగ పరితాాగం చేస్ేుకానీ, మనం భగవంతణని పొ ందలేమా ? ' అని
అడిగిన పరశికు, రామకృష్ణ
ు లు చ్చరునవువ నవువతూ, ' స్రవస్ావనిి మీరందుకు
తాజించాలి ? మధేామారాునిి అనుస్రిస్ు ూ మీరు ఇపుాడు బలగాన్ే వున్ాిరు. మీరు న్ా
మాటగా తీస్ుకోండి. మీరు స్ంస్ారంలో వుండడం వలన ఏ దో ష్మూ లేదు. ఒక చేత మీ
విదుాకు ధరాానిి నిరవహంచండి. వేరొకచేత, భగవంతణని పటటటకోండి. మీ విదుాకు ధరాం
ముగిస్తన తరువాత, రండు చేతణలతో భగవంతణని గటిటగా పటటటకోండి. ' అని హృదయానికి
హతణ
ు కున్ే విధంగా చెపాారు.
' బంధానికి, ముకిుకీ అంతటికీ మనస్ేస కారణం. చాకలినుండి అపుాడే తెచ్చేన ధవళ్ వస్ు ంర
లాంటిది మనస్ుస. దానిని ఏరంగులో ముంచ్చతే, ఆ రంగే అంటటకుంటటంది. ఏదో కొదిు
ఆంగు ం న్ేరవగాన్ే, వాట్, గీట్ అంటూ కొందరు పేల
ర ుతూ, పెదుల ముందునుండే,
బూటట
ు వేస్ుకుని, ఈలవేస్ుకుంటూ పో వడం మీరు గమనించే వుంటలరు. మరికొందరు,
స్ంస్ుృతం న్ేరుేకుని, స్ంస్ుృతంలో శ్లుకాలు వలు వేస్ు ూ స్ాంపరదాయకంగా వుంటలరు. '
' నువువ స్తాసంగతాం చేస్,ేు నీ ధాాస్, పలుకు, భగవదసంబంధమైనదిగా వుంటటంది. లేదా
దురజన స్ాంగతాం చేస్,ేు వారిలాగాన్ే పరవరిుస్ు ావు. మనస్ేస స్రవమూ. ఒక వాకిు భలరాతో,
కుమారు తో పరవరిుస్ు ునిపుాడు, వేరు వేరు విధాన్ాలతో వుంటలడు కదా ! కానీ అతని
మనస్ుస ఒకుటే. '
' మనస్ుస యింత దృఢమైనదీ అంటే, ఒకవాకిు పాముకాటట స్ో కినపుాడు, న్ాలో విష్ం
ఎకులేదు, న్ాపారణానికి ఏమీ ముపుాలేదు. అని అతడు దృఢంగా స్ంకలిాస్ేు ,
ఆవిష్పరభలవం నుండి, వెైదాము దావరా బయటపడవచుే. లేదా ఆ వెైదుాని చేరేలోపే,
అతనిపెై విష్పరభలవం పడుతణంది. '
' ఒకస్ారి ఒక కస్
ై ు వ మతస్ుుడు న్ాకు ఒక కైస్ువ గీంధము యిచ్చే చదవమన్ాిడు.
అతడిన్ే చదివివినిపతంచమని చెపాగా, ఆ గీంధంలో కేవలము, పాపము గురించ్చ చెపాబడి
వునిది. ' అని చెబుతూ రామకృష్ణ
ు లు, కేశవ్ గారితో, ' మీ బరహా స్మాజంలోనూ, కేవలం
పాపం గురించే వినవలస్త వస్ుునిది. స్దా న్ేను ' బదు్డిని, న్ేను బదు్డిని ' అనుకున్ే
దౌరాుగుాడు, బదు్డుగాన్ే వుండిపో తాడు. అలాగే న్ేను పాపతని, న్ేను పాపతని అని
తలచేవారు, పాపతగాన్ే ఉండిపో తాడు. ' అని విపులంగా చెబుతూ రామకృష్ణ
ు లు ఆ
మానస్తక స్ంఘరిణను ఎలా ఎదురోువాలో చెబుతణన్ాిరు.

22
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 22 .
శ్రీరామకృష్ణ
ు లు - కేశవ చందరస్న్
ే .
రామకృష్ణ
ు లు, కేశవచందరస్న్
ే ఆయన పరివారంతో, స్ీటమర్ లో పరయాణస్ూ
ు ,
పరస్ంగిస్ు ున్ాిరు. మానస్తక స్ంఘరిణను ఎలా ఎదురోువాలో చెబుతణన్ాిరు.
' భగవన్ాిమానిిజపతస్ు ుని ననుి పాపం యిలా అంటగలదు ? ఈ స్ాధనలో వుని
న్ేను బదు్డిని ఎలా అవుతాను ? ' అన్ే విశ్ావస్ంతో వుండాలి. ఒకవేళ్ ఏమైన్ా పాపాలు
చేస్తవుని, ' భగవాన్ ! న్ేను నిస్సంశయంగా కొనిి దురాారాులు చేశ్ాను. మళ్ళి ఆలా
పరవరిుంచను. ' అని ఒకుస్ారి చెపతా, భగవంతణనిపెై విశ్ావస్ం కలిగివుండు. '
' న్ామటటటకు న్ేను జగజజ ననిని, అమాా ! నీవిచ్చేన పుణాం, పాపం నీవే తీస్ుకో. నీదావరా
వచ్చేన జాానం, న్ాకుని అజాానం కూడా నీవే తీస్ుకో. పవితరత, అపవితరత కూడా నీవే
తీస్ుకో. ఇవనీి తీస్ుకుని, న్ాకు శ్రద్ భకిుని పరస్ాదించు. ' అని ఆమ పాదాల మీద
పూలు వుంచ్చ పారరి్స్ు ాను. '
' స్ంస్ారంలోవుంటూ కూడా, అపుాడపుాడు ఏకాంత పరదేశ్ాలకు పో యి, నివాస్ం
వుండాలి. కనీస్ం మూడురోజులపాటట భగవంతణని గురించ్చ విలపతస్ేు, భగవద్ స్ాక్ాతాురం
అయి తీరుతణంది. కానీ మనం విహారయాతరలకు పారధానాం ఇస్ాుము, ఏకాంతవాస్ానికి
కాదు. '
' రోగి దగు రలో అతను తినకూడని పదారా్లు యిలా వుంచకూడదో , అలాగే
విష్యరాహతాానికి, లౌకిక స్ంబంధమైన ఆలోచనలకు తాతాులిక శలవు కోస్ం
ఏకాంతవాస్ం అవస్రం. జాాన వెైరాగాాలే బంధవిముకిు కారకములు. '
అని గంభీరస్వరంతో రామకృష్ణ
ు లు విశదపరుస్ుుండగా, స్ీటమరు, కలకతాు దరిదాపులకు
వచ్చేంది. రామకృష్ణ
ు ల వచన్ామృతం గోీలుతణని పరివారానికి, స్మయమే జా పతుకి
రాలేదు. అంత పరయాణం చేస్తన విష్యమే స్ుూరణకు రాలేదు. ఆస్మయంలో, కేశవ్
గారు అందరికీ బ రుగులు, కొబురిముకులు యివవగా, వారు, వారి ఉతు రీయాలలో వాటిని
పో స్ుకుని తినస్ాగారు. అందరి మనస్ులూ యింతో ఆహాుదంతో నిండిపో యాయి.
అకుడ విజయ్ అన్ే ఆయన కేశవ్ గారితో, ముభలవంగా వుండడం చూస్త, చనువుగా,
రామకృష్ణ
ు లు కేశవ్ తో , ' మీరు వాకుుల స్వభలవం తెలుస్ుకోకుండా శ్చష్ణాలుగా
చేరుేకుంటటన్ాిరు. అందువలన కొందరిలో కలివిడి తనం లోపతస్ు ుంది. నిజానికి
వాకుులందరూ ఒకే మాదిరిగా కనబడుతణన్ాి, వారి స్వభలవాలు భినింగా వుంటలయి.
కొందరిలో స్తవగుణం అధికంగా వుంటే, మరికొందరిలో, రజయగుణం పాలు ఎకుువ,
ఇంకొందరిలో తమోగుణం పాలు అధికం. '
' కజిజ కాయలు చూడండి, అనీి పెైకి ఒకే విధంగా ఉంటలయి. కానీ లోపల పూరుం వేరు
వేరుగా ఉంటటంది, కొందరు కొబురి కోరు ఎకుువ వేస్ు ారు. ' అని స్భుాలు స్రదా పడే
ఉపమానం చెపాారు.
ఇంకా కొనస్ాగిస్ు ూ, ' న్ావెైఖ్రి అయితే, న్ేను తింటలను, ఆనందంగా జీవిస్ాును. అంతే,
తకిునదంతా అమేా చూస్ుకుంటటంది. న్ాకు బలధకలిగించే పదాలు మూడే. అవి,
'గురువు', 'కరు ', ' తండిర ' . స్చ్చేదానందుడు ఒకుడే గురువు. ఆయన్ేశ్చక్షణ యివవగల
స్మరు్డు. మానవులలో గురువులు లక్షలాది మంది కనిపతస్ు ారు. '
' ఇతరులకు బో ధించడం యింతో కష్ట ం. భగవదనుగీహం, ఆదేశం లేనపుాడు నీ మాటలు
యివరు వింటలరు. న్ారదుడు, శ్రకుడు, ఆదిశంకరులు భగవద్ అనుగీహం వుని
గురువులు. అందుకే వారు చెపతానది పరతిదీ విశవస్తంచాలి. '
' పొ యిాలో కటట లుమండుతణనితవరకు, పాలు కాగి పొ ంగుతాయి. ఒకుస్ారి, ఆకటట లను
తీస్ేస్,ేు అంతా ఆగిపో తణంది. తనకు భగవదాజా అయిందని ఎవరైన్ా భలవిస్ేు చాలదు.
భగవంతణడు మనిష్తకి దరినమిచ్చే, మాటలుడి ఆజా ఇస్ాుడు. అలాంటి భగవదాజా కలిగిన
గురువు వాకుులో యింత శకిు వుంటటందో తెలుస్ా ! ఆశకిు మహా పరవతాలను స్ెైతం
కదిలించ్చ వేస్ు ుంది. అంతేకానీ, కేవలం ఉపన్ాాస్ాలు ఇస్ూ
ు పొ తే, కొనిిరోజులు వారి
పలుకులువిని తరావత, జనం వాటిని మరచ్చపో తారు. భగవదాజా పొ ందిన గురువులో శకిు,
వినివారిని మళ్ళి దురజన స్ాంగతాంలోనికి వెళ్ుకుండా కాపాడుతణంది. '
అనిచెబుతూ,గురువు పరభలవానిి యింకా విస్ు ృతపరచ్చ చెబుతణన్ాిరు, రామకృష్ణ
ు లు.

23
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 23 .
శ్రీరామకృష్ణ
ు లు - కేశవ చందరస్న్
ే .
రామకృష్ణ
ు లు, కేశవచందరస్న్
ే ఆయన పరివారంతో, స్ీటమర్ లో పరయాణస్ూ
ు ,
పరస్ంగిస్ు ున్ాిరు. ,గురువు పరభలవానిి విస్ు ృతపరచ్చ చెబుతణన్ాిరు, రామకృష్ణ
ు లు.
' కామారుాకూరు లో హలాురుపుకూర్ అన్ే చ్చని చెరువు వునిది. అనిిచోటు ల లాగాన్ే,
అకుడ కూడా చెరువుగటు ను ఉదయాన మరుగుదొ డు ుగా వాడేవారు. స్ాినం చేయడానికి
వచేే జన్ాలకు బలగా ఇబుందిగా వుండేది. గాీమస్ుులు ఎనిిస్ారుు చెపతాన్ా వుపయోగం
లేకుండా పో యింది. అపుాడు గాీమాధికారులతో మొరపెటట టకుంటే, స్ామానా గుమస్ాు,
అకుడ అధికారికంగా ఒక న్ోటీస్ు అంటించాడు. వెంటన్ే ఆ అరాచకం అకుడతో
ఆగిపో యింది.
ఆంటే ఏమిటీ ! ఇతరులకు ఏదెైన్ా బో ధించాలంటే, అధికారుల ఆమోదం వుండాలి. లేదంటే
ఆ గాీమస్ుులను చేస్న
త టేు హేళ్న చేస్ు ారు, వారి మాట వినరు. అజాాని జాాన్ోపదేశం
చేయబో తే, అంధుడు అంధుడికి దారి చూపతనటట
ు అవుతణంది. దాని వలన మేలుకంటే కీడే
యికుువ కలుగుతణంది.
భగవతాసక్ాతాురం కలిగిన స్దు
ు రువుకు అంతరుృష్తట వుంటటంది. అవతలి వాకిు యొకు
ఆధాాతిాకస్తితిని బటిట, స్ముచ్చత ఉపదేశం, అటిట గురువే చేయగలుగుతాడు. అదే
భగవదాజా లేకుంటే, అటిట గురువు అజాానంతో, ' తాను పరజలకు ఉపదేశం చేస్ు ున్ాిను. '
అనుకుంటలడు. ' అంతా భగవంతణడే చేయిస్ుున్ాిడు. న్ేను నిమితు మాతణరడిని. ' అని
భలవించే వాకేు జీవనుాకుుడు అవుతాడు.
' కాబటిట మొదట భగవద్ స్ాక్ాతాురం పొ ందండి. ఆధాాతిాక స్ాధన్ాలు పరమాతా
స్ాక్ాతాురానికి దారి చూపతస్ు ాయి. ఆతరువాత ఆయన శకిు పరస్ాదిస్,ేు ఇతరులకు హతం
చేయవచుేను. చేయకపో యిన్ా మీ మటటకు మీరు బలగుపడతారు కదా ! '
' భగవద్ స్ాక్ాతాురం కలిగేవరకు విదుాకు ధరాాలు విడిచ్చపెటట లలా ? ' అని ఒక భకుుడు
అడిగిన పరశికు, రామకృష్ణ
ు లు, ' అలా ఏం అకురలేదు. భగవత్ చ్చంతన, న్ామ స్ంకీరున,
నితాపూజలు చేస్ుకోవడానికి విదుాకు ధరాం ఎందుకు అడు మొస్ుుంది ? రోజు మొతు ం
చెయావలస్తన విదుాకు ధరాం ఏం వుంటటంది ? ' అని పరశ్చించారు.
' అంతేకాదు, ధనస్ంపాదన, లౌకిక కారాకీమాలు కూడా చేస్ుకుంటూ వుండాలిసందే. కానీ,
అవి జీవనయాతరకు స్రిపడేటంత వరకే వుండాలి. ఇవిచేస్ుకుంటూ, ఆరుర హృదయంతో
భగవంతణనితో తాను చేస్ే ఆ పనులు నిషాుమ భలవంతో చేస్ే బుది్ ని యిమాని
పారరి్ంచాలి. లేకపో తె, పేదలకు దానధరాాలు అధికంగా చేస్తనపుాడు పేరు పరతిస్ి లపెై మోజు
పెరిగే పరమాదం, అవకాశం వునిది. '
' అధికమైన స్ేవా కారాకీమాలలో పాలగునడం వలన ఇంకో పరమాదం కూడా వునిది. ఆ
వాాపకాలలో పడి భగవంతణని విస్ారించే పరమాదం వునిది. చాలామంది కాళ్ళఘాట్ కు
వచ్చే అన్ేక స్ేవా కారాకీమాలు తీరిక లేకుండా చేస్ు ారు. కానీ, కాళ్ళ దరిన్ానికి వారికి
స్మయం వుండదు. ' అని చెపాగా, అందరూ అర్మైందనిటట
ు నవువతూ
వుండిపో యారు.
' మొటట మొదట గుడిపారంగణం లోనికి రాగాన్ే, గుంపులో నుండి తోరస్ుకుని అయిన్ా దెైవ
దరినం చేస్ుకోవాలి. అటట తరువాత, నీ తాహతణను బటిట మన;స్ూూరిుగా పేదలకు ధరాం
చేయవచుే. ఆ విధంగా చేయగలిగిత,ే భగవద్ స్ాక్ాతాుర స్ముపారజనలో, కరానిరవహణ
ఒక భలగమే అని తెలుస్ుుంది. '
' ఏ భకుుడెైన్ా, భగవంతణడు పరతాక్షమైతే, వెైదాశ్ాలలు, ఔష్ధ శ్ాలలు నిరిాంచమని
కోరుకోడు. పరభూ! నీపాదాల దగు ర నీ స్ానిిధాంలో ననుి వుంచుకో అని కోరుకుంటలడు ?
' అని దెవ
ై దరినం తరువాతే స్ేవా కారాకీమాలు అని స్ాష్ట ంగా రామకృష్ణ
ు లు చెపాారు.
' అలాగే కరాయోగం కూడా అతి కఠినమన
ై ది. ఈ కాలంలో అనీి శ్ాస్ు ర పరకారం
చెయాాలంటే, యింతో కష్ట ం. స్వదేశ్ర విధానంలోన్ే జబుు నయం చేదు ామనుకుని, రోగిని
వెైకుంఠానికి పంపే బదులు, ఎకుువ మోతాదులో అవస్రమైతే విదేశ్ర మందులు కూడా
వాడవలస్త రావచుేను. కలియుగంలో స్ంకీరున, పారరినలతో కూడిన భకిుయోగం శ్ేష్
ీ ట ం.
మీరంతా మంచ్చ భకుులు. మీకు భగవద్ స్ాక్ాతాురం తపాక లభిస్ుుంది. ' అని చెబుతూ
రామకృష్ణ
ు లు ఆన్ాటి ఉపన్ాాస్ం ముగించారు.
రామకృష్ణ
ు లు స్ీటమర్ దిగగాన్ే పునిమి చందురడు స్ాక్ాతురించాడు. కేశవ్ గారు వచ్చే
రామకృష్ణ
ు ల పాదాలకు స్ాషాటంగ పరణామం చేస్త, పాదధూళ్ళ స్ీవకరించ్చ, వారి దక్ిణేశవర్
వెళ్లు యిేరాాటు గురించ్చ వివరించ్చ శలవు తీస్ుకున్ాిడు.
బండి యూరోపతయను
ు నివస్తంచే పారతం గుండా వెళ్ు లండగా రామకృష్ణ
ు లు చ్చనిపతలువాని
మాదిరి చూస్ూ ఆనందిస్ు ున్ాిరు. దారిలో దపతాకగా వుంటే, ఇండియా కు బ్ ముందు బండి
ఆపతంచ్చ, నీళ్ల
ు తెపాత ంచుకుని, ఆ గాుస్ు శ్రభరంగా కడిగిందేన్ా అని విచారించ్చ మరీ,
అందులోని నీరు స్ేవించారు. దారి పొ డుగున్ా, యూరోపతయన్ స్ీు ల
ర ు ఇండు లో నుండి
పతయాన్ో వాయిస్ుుంటే, వింటూ, పరమానందస్తితిలోకి వెళ్ళుపో యారు రామకృష్ణ
ు లు.

24
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 24 .
భకుులతో శ్రీరామకృష్ణ
ు లు.
అది ఏపతరల్ మాస్ం, 1883 వ స్ంవతసరం.
శ్రీరామకృష్ణ
ు లు ఒక ఉదయం పస్తబలలునిలాగా తన గదిలో కూరుేని వుండగా,
భకుులందరూ ఒకురొకురుగా రాస్ాగారు. వారిలో అపుాడే కాశ్ర వెళ్ళు వచ్చేన మణలాల్ అన్ే
భకుునితో స్ంభలష్తస్ు ూ, ' అకుడ భలస్ురానంద స్ావమిని కలిశ్ావా ? వారితో ఏమైన్ా
మాటలుడావా ? ' అని అడిగారు. దానికి మణలాల్ గారు తాను వారిని కలిశ్ానని చెబుతూ,
వారు ' పాపమారు ంలో వెళ్ికు. పాపచ్చంతనను విడిచ్చపెటట ట. పుణాం చేకూరేే పనులు
చేస్ు ూ వుండు. ' అని చెపాారని తెలియజేస్ాడు.
దానికి అనుగుణంగా రామకృష్ణ
ు లు, ' అది స్ంస్ారులకు ఉదేు శ్చంపబడిన మారు ము.
బరహాజాానం తెలిస్తన వారి మారు ం వేరుగా వుంటటంది. వారికి ' భగవంతణడే కరు . పాపమన్
ై ా
పుణామైన్ా కరు అతడే అన్ే భలవనలో వుంటలరు. ' అని చెపాారు. ఇంకా కొనగిస్ు ూ, '
అలాంటివారు ఎపుాడూ ఏవిధమైన తపూా చేయరు. పరతాే కంగా పాపకారాాలను
తాజించడం అన్ేది వారి విష్యంలో వుండదు. ఎందుకంటే, వారు భగవంతణని యిడల
అతాంత పీరతితోవుంటలరు. కాబటిట, వారుచేస్ే కరాలనీి స్తురాలుగాన్ే రూపు
దిదు ుకుంటలయి. తాము చేస్ే కరాలకు తాముకరు లము కామనీ, తాము కేవలం
భగవంతణని స్ేవకులమనీ, పూరిు ఎరుకలో వారు వుంటలరు. వారు పాపపుణాాలకు
అతీతణలు. '
' ఒకస్ారి ఒక స్ాధువుపెై ఆ ఊరిజమీందారు అకారణంగా ఆగీహంచ్చ స్ాృహతపతా
పో యిేటటట
ు కొటలటడు. తోటి స్ాధువులు అది గమనించ్చ, ఆస్ాదువును మోస్ుకుని తమ
మఠం లోనికి తీస్ుకువెళ్ళు స్పరాలు చేయగా, ఆ స్ాధువు కోలుకున్ాిడు. ఆయనకు
కొదిుగా పాలుపడుతూ తకిున స్ాధువులు, ఆయన స్ాృహలోకి వచాేడని గురిుంచడానికి, '
స్ావమీ ! ఇపుాడు మీకు పాలు పడుతణనివారిని గురిుంచారా ? ' అని అడిగారు. '
' దానికి ఆ స్ాధువు క్ీణస్వరంతో, ' స్ో దరా ! అపుాడు ననుి చావబలదిన వాకేు ఇపుాడు
పాలు తారగిస్ు ున్ాిడు. ‘ అని అన్ాిడు. అలాంటి మానస్తకస్తి తి రావాలంటే, భగవద్
స్ాక్ాతాురం ముఖ్ాం. ' అని రామకృష్ణ
ు లు విశదీకరించగా, దానికి మణలాల్ వినమోంగా, '
అవును ఇపుాడు తమరు చెపతాంది, ఉతుృష్ట ఆధాాతిాక స్తితి అని భలస్ురానంద స్ావమి
చెపాారు. ' అని వినివించాడు.
మధాాహి భోజన్ానంతరం, కొందరు బరహాస్మాజ భకుులు కలకతాు నుండి వచాేరు.
రామకృష్ణ
ు లు తన చ్చని మంచం మీద, చ్చనిపతలువానిలాగా కూరుేని చ్చరునవువతో
వారితో స్ంభలష్తస్ు ూ, ' అవునూ, మీరు పేరమ పేరమ అంటూ వుంటలరు కదా ! అది ఎకుడ
బడితే అకుడ దొ రికే స్ామానా వస్ుువు కాదు కదా ! ' అంటూ పేమ
ర లక్షణాలను ఈ
విధంగా వివరించారు :
' పేరమకు రండు లక్షణాలు వున్ాియి. మొదటి లక్షణం అది కలిగినన్ాడు, అది పరపంచాన్ేి
మరపతంపజేస్ు ుంది.బలహాస్ాృహ వుండదు. ఇక రండవ లక్షణం, అతాంత పతయ
ర మనుకున్ే
తన దేహం మీద తనకు ధాాస్ వుండకపో వడం. అనగా దేహాతాబుది్ స్మూలంగా
నశ్చస్ుుంది. '
' భగవద్ అనుభూతికి ఈ పేరమే కారణం. పేరమ, అనురాగ స్ంపతిు విశ్ేష్ంగా వాకు 0
అవుతణని భకుునికి, భగవద్ స్ాక్ాతాురం అతి చేరువలో వునిటట
ు . అనురాగ స్ంపతిు
అంటే ఏమిటీ అని స్ందేహం రావచుే. అవి : వివేకం, వెైరాగాం, జీవకారుణాం, స్ాధుస్ేవ,
స్జజ న స్ాంగతాం, భగవంతణని న్ామ గుణ కీరునం, స్తామున్ే పలుకుట, మొదల ైనవి. ఈ
లక్షణాలు ఏ వాకిులోన్ెైన్ా కనిపతస్ేు, అతనికి భగవద్ దరినం అతి తవరలో
జరగబో తణనిదని చెపావచుే. '
దీనికి చకుని దృషాటంతరం చెపాారు, రామకృష్ణ
ు లు. ' యజమాని తమ ఇంటికి
వస్ుున్ాిడని తెలిస్త, స్ేవకుడు,అన్ేక స్ుందరమైన ఏరాాటట
ు చేస్ు ుంటలడు. మొదటగా,
చెతును చెదారానిి దూరంగా పారబో యడం, ఇంటి చుటూ
ట పతచ్చేమొకులను కతిు రించడం,
గదులలో బూజు, దుముా దూలపడం చేస్ు ుంటలడు. ఒకొుకుపుాడు యజమాని కొనిి
అలంకరణ వస్ుువులు, స్ేవకుని ఇంటికి పంపతంచే పరిస్తితి కూడా వుంటటంది. అలాగే
భగవంతణని రాక హృదయంలో తెలిస్త, భకుుడి నడవడి స్ుది్ అవుతూ వుంటటంది. '
ఇందిరయ నిగీహం గురించ్చ చెబుతూ రామకృష్ణ
ు లు, ' విచారణ మారు ం దావరా ఇందిరయ
నిగీహం ఏరారచుకోవాలి. అయితే, భకిుమారు ం అవలంబంచే భకుునికి, అంతరిందియ
ర ాలు
అయిన మనస్ుస, బుది్ , చ్చతు ం, అహంకారం, వాటంతట అవే నియంతిరంచ బడతాయి. అదే
స్ులభమన
ై మారు ం. భగవంతణని మీద పేమ
ర పెరిగేకొదీు, ఇందిరయ స్ుఖ్ాలు చపాగా,
రుచ్చహీనంగా గోచరిస్ు ాయి. ' అని చెబుతణని రామకృష్ణ
ు ల వాకుులను అకుడ చేరిన
భకుులంతా ఆస్కిుగా వింటటన్ాిరు.
వారిలో ఒక భకుుడు, ' భగవంతణని మీదకు దృష్తట పో వాలంటే ఏం చేయాలి ? ' అని అడిగిన
పరశికు రామకృష్ణ
ు లు స్మాధానం చెబుతణన్ాిరు.

25
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 25 .
భకుులతో శ్రీరామకృష్ణ
ు లు.
అది ఏపతరల్ మాస్ం, 1883 వ స్ంవతసరం.
శ్రీరామకృష్ణ
ు లు పస్తబలలునిలాగా తనగదిలో కూరుేనివుండగా, భకుులందరూ
ఒకురొకురుగా రాస్ాగారు. కలకతాు నుండి వచ్చేన భకుులతో స్ంభలష్తస్ు ుండగా, వారిలో
ఒకభకుుడు, ' భగవంతణని మీదకు దృష్తట పో వాలంటే ఏం చేయాలి ? ' అని అడిగిన పరశికు,
రామకృష్ణ
ు లు స్మాధానం చెబుతణన్ాిరు.
' భగవంతణని న్ామంపెై రుచ్చ కలగాలంటే, భగవంతణని వేదన్ాహృదయంతో పారరి్ంచాలి.
అపుాడు ఆయన తపాక మీ మన్ోవాంఛితాలు న్ెరవేరుస్ాుడు. అయితే ఎవరి భలవానికి
తగు టట ట వారికి ఫలితం వుంటటంది. '
' ఇదు రు మితణరలు కలిస్త దారిన పో తూవుంటే, ఒకచోట భలగవత శీవణం జరుగుతణంటే, ఒక
మితణరడు దానివెైపు ఆకరిితణడెై, ' రా మితరమా ! లోపలకు పో దాం ! ' అని రండవ వాడిని
తీస్ుకళ్ళతే, రండవవాడు కొదిుస్ేపు ముళ్ిమీద కూరుేనిటట
ు కూరుేని, కాస్ేపటికే లేచ్చ,
పరకువీధిలో వేశ్ాాగృహానికి వెళ్ాిడు. కొదిుస్ేపటికే, ఆవాతావరణం అతనికి రోత కలిు ంచ్చంది.
వెంటన్ే, మనస్ాిపం చెంది, ' ఎంత స్తగు ుచేటట. న్ా స్ేిహతణడు చకాుగా భగవన్ాిమ
శీవణం చేస్ు ుంటే, న్ేను మూరుఖడిలాగా ఇకుడ వార్ పరస్ంగాలతో కాలం గడుపుతణన్ాిను.
న్ాస్ేిహతణడు యింత అదృష్ట వంతణడు. ' అనుకున్ాిడు. అయితే, అకుడ భలగవతం
వింటటని వాకిు, ' న్ాస్ేిహతణడు ఎంత అదృష్ట వంతణడు. ఎకుడో విలాస్ాలలో ఆనందంగా
వున్ాిడు, న్ేన్ేమో ఇకుడ పుకిుటి పురాణాలు వింటటన్ాిను. ' అని మధన పడస్ాగాడు.
కొంతకాలానికి ఇరువురూ మరణంచారు. చ్చతరమేమిటంటే, భలగవతం విని భకుుడిని
యమకింకరులు, నరకానికి ఈడుేకునిపో గా, వేశా ఇంటికి వెళ్ళున మితణరడిని, విష్ణ

దూతలు , వెైకుంఠానికి స్గౌరవంగా తీస్ుకుని వెళ్ు ారు. అంటే ఏమిటనిమాట !
భగవంతణడు మనస్ులోకి చూస్ాుడు. అందుకే ' భలవగాీహ జన్ారున్ా: ' అన్ాిరు. జాాన్ానిి
పొ ందడానికి అందరూ అరుులే. జాానం దావరా జీవాతాను పరమాతాలో ఐకాం
చేస్ుకోవడమే స్ాధన.
' కొందరిలో ఆధాాతిాక చ్చంతన పుటటటకతోన్ే జాగృతమై వుంటటంది. వారిని ఇటేట
గురుుపటట వచుే. వారు భగవంతణని విష్యాలు తపా ఏ విధమైన వార్ పరస్ంగాలు
వినడానికి, మాటలుడడానికి, ఇష్ట పడరు. చాతకపక్ి వరిపునీటికై యిదురు చూస్ుుంది గానీ,
వేరేజలమును ఆశ్చంచదు. వీరూ ఆలాంటివారే. '
' స్ంస్ారంలో బంధింపబడిన వారు, పటటటపురుగుల వంటి వారు. పటటటపురుగు, తాను
కటటటకుని గూటిని, పగలగొటటటకుని పెైకి రాగలిగిన్ా, ఆగూడు మీద అమిత ఆపేక్ష
కారణంగా, గూటిని వదలి బెైటకురాదు. చ్చవరకు దాని మరణము ఆ గూటిలోన్ే. '
' ఇక ముకు జీవులు, కాంతా కనకాల వాామోహాలకు వశ్రలుకారు. వారు గూడును
తెరంచుకొని బయటపడు ఒకటో రండో పటటటపురుగుల వంటివారు. మాయ, జీవులను
మోహంలో పడేస్ు ుంది. మాయయొకు ఇందరజాలంలో పడకపో వడమే, జాానుల లక్షణం. '
' స్తద్ ుల విష్యానికొస్ేు , వారు రండుతెగలుగా వుంటలరు . స్ాధన స్తద్ ులు, కృపా స్తద్ ులు.
అనగా, ఆధాాతిాక స్ాధన దావరా ముకుుల ైనవారు స్ాధన స్తద్ ులు. కేవలం భగవంతణని
కటలక్షంతో స్తద్ ుల ైనవారు, కృపాస్తదు ులు.
' కొందరు రైతణలు, వారి పొ లాలలోకి ఎంతో కష్ట పడి నీటిని పరవహంప జేస్ుకుంటలరు. మరి
కొందరు రైతణలకు, స్హజ స్తధ్్ంగా నీరు, వారి పొ లాలలోనికి జారుతణంది, ఏ విధమైన
శీమలేకుండా. అలాగే, మాయామోహం నుండి తపతాంచు కోవడానికి, కొందరు యింతో
ఆధాాతిాక స్ాధనలుచేస్ు ారు. మరికొందరు భగవద్ కృపతో, జీవనుాకుులు అవుతారు. '
' నితాస్తద్ ులని వేరొక వరు ము వునిది. వారు జనాత : మికిులి జాానవంతణలు. వీరు
నిరోధించబడిన నీటి పరవాహం లాంటి వారు. తోటమాలి తనపనులు చూస్ుకుంటూ,
యాదృచ్చేకంగా, నీటి పరవాహానికి అడుు తీస్తనటట
ు , మంచ్చ స్మయంలో, మంచ్చ గురువు
దొ రికినపుాడు, వీరిలో భకిు, పేరమ, వెైరాగాం చ్చముాకు వస్ాుయి. '
అని రామకృష్ణ
ు ల అమృతధార కురుస్ుుండగా, బృందావనం లోని రాధా పేరమతతవం పెై,
గానమధురిమ రాంలాల్ గానంతో స్ాగింది. ఆపాట వింటూ, రామకృష్ణ
ు లు గాఢ
స్మాధిస్ి తతిలోకి వెళ్ళుపో యారు. భకుులు రపావాలేకుండా ఆయనన్ే చూస్ుున్ాిరు. దేహం
కదలిక లేకుండా వుండిపో యింది. ముకుళ్ళత హస్ాులతో రామకృష్ణ
ు లు కూరుేండి
పో యారు. ఆయన కనుకొలకుల నుండి ఆనందబలషాాలు వస్ుున్ాియి.

26
రామకృష్ణ
ు ని కధామృతం లోని కొనిి అమృత బందువులు- 26 .
భకుులతో శ్రీరామకృష్ణ
ు లు.
అది ఏపతరల్ మాస్ం, 1883 వ స్ంవతసరం.
శ్రీరామకృష్ణ
ు లు పస్తబలలునిలాగా తన గదిలో కూరుేని భకుులతో స్ంభలష్తస్ు ున్ాిరు.
బృందావనం లోని రాధ పేరమతతవం పెై పాటవింటటని రామకృష్ణ
ు ల దేహం కదలిక
లేకుండా వుండిపో యింది. ముకుళ్ళత హస్ాులతో రామకృష్ణ
ు లు కూరుేండి పో యారు.
ఆయన కనుకొలకుల నుండి ఆనందబలషాాలు వస్ుున్ాియి.
చాలా స్ేపయాాక రామకృష్ణ
ు లు బలహాస్తితికి వచాేరు. అస్ాష్ట ంగా, ' నువేవన్ేను, న్ేన్ే
నువువ. నువువ తిను, నువువ తిను. ' అని అంటటని మాటలు భకుులకు
వినబడుతణన్ాియి. ఇంకా రామకృష్ణ
ు లు, ' న్ాకేమైన్ా పచేకామరు వాాధి స్ో కిందా ఏమి
? స్రవతార నిన్ేి చూస్ుున్ాిను. ఓ కృషాు ! దీనబంధో ! గోవిందా ! ' అని పలుకుతూ, మళ్ళి
స్మాధిలోకి వెళ్ళుపో యారు రామకృష్ణ
ు లు.
గదిలో అంతా స్ూది కిీందపడిన్ా వినబడే నిశిబు ం . అందరూ ఆరిుగా ఉతుంఠతతో,
రామకృష్ణ
ు ల వెైపే దృష్తట కేందీరకరించ్చ వున్ాిరు. అదే స్మయంలో, డిపూాటీ మేజిస్ేటట్

పదవిలో వుని ముపెైాఏళ్ి యువకుడు, ఆయన మితణరడు పుతరశ్లకంతో కుమిలిపో తణంటే
ఆయనను తీస్ుకుని వచాేడు, రామకృష్ణ
ు ల స్నిిధికి.
రామకృష్ణ
ు లు ఇంకా తమలో తామే మాటలుడుకుంటూ, ' చాలా తకుువ స్ందరాులలో
మాతరమ,ే లౌకికులలో జాానం చూడగలం. అది గోడకు వుని పగులులోనుంచ్చ పరస్రించే
స్ూరాకాంతి లాంటిది. లౌకికులు భగవన్ాిమ స్ారణ చేస్ు ారు. కానీ దాంటోు ఆరిు వుండదు.
పతలులు ఆటలలో దేవుడి మీద పరమాణం చేస్ు ుంటలరే. ఇదీ అలాంటిద.ే లౌకికులకు, గటిట
పటటటదల వుండదు. దెవ
ై కృపతో పని జరగాలన్ే ఆకాంక్ష వుండదు. పని అయిన్ా
పరావలేదు. లేకున్ాి పరావలేదు. అన్ే ధో రణలో వుంటలరు. ' అని అనుకుంటటన్ాిరు.
తరావత పుతరశ్లకం అనుభవిస్ుుని మితణరడిి, మేజస్ేటట
ా ట గారు రామకృష్ణ
ు లకు పరిచయం
చేస్ారు. వారిని అనునయిస్ూ
ు , రామకృష్ణ
ు లు ఇలా చెబుతణన్ాిరు :
' నీ పుతణరడు మృతణావాత బడితే నువేవం చేయగలవు ? నీవు కూడా మృతణావును
యిదురోువడానికి స్తద్ంగా వుండవలస్తనదే ! మృతణాదేవత ఇంటోు పరవేశ్చంచ్చనపుాడు,
భగవద్ న్ామస్ంకీరున అన్ే అస్ు ంర తో మృతణాదేవతతో యుద్ ం స్ాగించు. భగవంతణడే కరు
వీటనిింటికీ. '
న్ా మటటకు న్ేను ఇలా అనుకుంటలను. ' అమాా నువువ యిలా చేయిస్ేు అలా చేస్ు ాను.
నువువ యిేది పలకమంటే అది పలుకుతాను. న్ేను యంతారనిి, నీవు నడిపేదానవు. న్ేను
గృహానిి, నీవు గృహణవి. న్ేను బండిని అయితే, నీవు బండి నడిపే దానవు. '
' అలాగే నీ బరువు బలధాతలను దేవుడికి స్మరిాంచు. మంచ్చ వాకిుపెై భలరంమోపత నడిస్,ేు
నీకు యింత నిశ్చే౦తగా వుంటటందో , ఇదీ అంతే ! ఇలూ
ు భలరాా పతలులూ ఇవనీి అనితామే
! ఆమాట అనుకోవడానికి పారణం ఒపాకపో వడం వలనన్ే ఈ మన్ోవేదన. తన నుండి
విడిపో యిే తాటిపండు ను చూస్త, తాటిచెటట ట విలపతస్ు ుందా ? '
' భగవంతణడు స్దా మూడు రకాల కారాాలు చేయడంలో నిమగుిడెై ఉంటలడు. అవే
స్ృష్తట,స్తితి లయలు. అందువలనన్ే మరణం అనివారాం. పరళ్యకాలంలో స్ృష్తట యావతూ

నశ్చంచేద.ే మిగిలేది యిేదీ లేదు. ఆ స్మయంలో జగన్ాాత స్ృష్తట బీజాలను స్ేకరించ్చ, దాచ్చ
వుంచ్చ, తిరిగి స్ృష్తట ఆరంభంలో, ఆ బీజాలను ఉపయోగిస్ు ుంది. ' అని యింతో వాతసలా
పూరవకంగా చెబుతూ ఆభకుుని దుుఃఖ్ానిి పో గొటలటరు, రామకృష్ణ
ు లు.
మరియొక స్ారి, ' దుుఃఖ్ ఉపశమన్ానికి మారాుంతరం ఏమిటి ? ' అని భకుుని పరశికు,
రామకృష్ణ
ు లు, ' భగవదనుగీహమే మారాుంతరం. భగవంతణని మీద అనురాగం, ఆయనను
పేరమించడం, ఆపెై పారరి్ంచడం. భగవంతణనిపెై అనురాగం పెంచుకుని, ఆపెై పారర్న చెయాాలి.
' అని చెపాారు. ఇలా చెబుతూ రామకృష్ణ
ు లు యింతో శ్ాీవాంగా ఒక పాటపాడారు.
ఇంకా భకిుగురించ్చ చెబుతూ రామకృష్ణ
ు లు, ' భగవద్ స్ంకీరున స్దా చేస్ు ూ వుండాలి.
లోహపాతరను నితాం తోముతణన్ాిము కదా ! ఒకురోజు తోమకపో తే ఏమవుతణందో
తెలుస్ుకదా ! ఈ భకిుతోపాటట, వెైరాగా స్ాధన చేయాలి. స్ంస్ారం అనితాం అన్ే భలవన
పెంపొ ందించుకోవాలి. '
ఈ మాటలు శీద్గా వింటటని భకుులలో ఒకరు, ' స్ంస్ారానిి యిలా తాజించాలి, భోగానిి,
కోరికలను యిలా అంతం చేస్ుకోవాలి ? ' అని అడిగిన పరశికు రామకృష్ణ
ు లు వివరణాతాక
స్మాధానం ఇస్ుున్ాిరు.

You might also like