You are on page 1of 42

విజయ వారి

మాయాబజార్,
సినిమా నవం

<OCRpageNumber>1</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>2</OCRpageNumber>
End of current page

విజయా ప్రొడక్షన్స్ వారు. అతి భారీగా నిర్మించిన “మాయాబజార్\" చిత్రం 27-3-1957 న విడుదలైంది. ఎంతో ఆశగా, ఆత్రు తగా
ఎదురు చూసిన ప్రేక్షకులకు \"మాయాబజార్\" షడ్రసోపేతమైన 'వివాహ భోజనంబు'ను వడ్డించింది! పండితులు, పామరులు,
ముఖ్యంగా పిల్లలూ, సర్వజనమూ ఈ చిత్రం చూపి ఆనందించి, అభినందించారు. నాటి నుంచి నేటివరకు ' మాయాబజార్' ఎప్పుడు
విడుదలైనా ఎక్కడ విడుదలైనా (వీడియోలు వచ్చినా) నాటితరం ప్రేక్షకులు, నేటితరం ప్రేక్షకులూ విశేషంగా వెళ్ళి చూస్తూనే వున్నారు.
ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు ఈ చిత్రం 'విజయ' ఢంకా మోగిస్తూనే వుంటుంది. కథా కల్పనకూ, స్క్రీన్ ప్లేకీ సంభాషణలకూ,
సంగీతానికీ 'మాయాబజార్' పెట్టింది పేరు. చిత్రంలోని సంభాషణలను, పాటలు పాడుకున్నట్టు గా ప్రజల చెప్పుకుంటూనే వుంటుంది.
ఇంతటి సమగ్రమైన స్త్రీపు, సంభాషణలనూ పుస్తకరూపంలో అందిస్తే, 'మాయాబజార్' అభిమానులందరూ ఎంతో ఆనందిస్తా రన్న
సంకల్పంతో పాటలు, మాటలతో నవలారూపంలో పూర్తిగా పొందుపరుస్తు న్నాము.
50 సంవత్సరాలైనా ఇంకా విజయం సాధిస్తు న్న చిత్రం ఇంకొకటి కనిపించదు!

<OCRpageNumber>3</OCRpageNumber>
End of current page

కృతజ్ఞతలు చెబుతున్న
'మాయాబజార్' వవలారూపంలో 'విజయచిత్ర పత్రికలో పీరియగా వచ్చింది. దాషి పుస్తకరూపంలో వెలువరించడానికి, అమమతి ఇచ్చిన
చందమామ పబ్లికేషన్స్ అధినేత శ్రీ బి. విశ్వనాథ రెడ్డికి విజయా సంస్థ వారికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు
పుస్తకంలో ప్రచురించిన స్కెచెస్ అందజేపిన శ్రీ మాధవపెద్ది ప్రమోద్ కి, కొప్పి ఛాయాచిత్రాలు అందజేసిన శ్రీ I ళారం, డైరెక్టర్ మరియు
సిబ్బంది, స్టేట్ ఆర్కైవ్స్, హై దరాబాద్, పుస్తకావి రూపకల్పన చెయ్యడంలో ఎంతో శ్రమించిన ఆ మాటూరి హరిబాబు, తాళ్ల శ్రీకాంత్
లకూ కృతజ్ఞతలు.

<OCRpageNumber>4</OCRpageNumber>
End of current page

ముందుమాట
శ్రీ మల్లా ది రామకృష్ణ శాస్త్రిగారు పేరు పెట్టిన సరాగమాల' ప్రారంభమైనప్పుడు... సుమారు నలభై యేళ్ల క్రితం.... సినిమా పాటలను
త్కచెయ్యడానికి ఒక శీర్షిక కూడానా అవి విస్తు పోయిన వాళ్లు లేకపోలేదు, విడవక చదివిన వాళ్లతోపాటు, ఇప్పుడు సినిమాపాటలపై
చదువుకొనిన వారు, పరిశోధనలు జరిపి డాక్టరేటులు సాధిస్తు న్నారు!
ఔరా కాలమహిమ అని నేను విచారించడం లేదు. ముఖేముఖే పరస్వతీ అన్న విషయం విశ్వవిద్యాలయులకీ వాటికి తెలిపింది కదా అని
సంతోషిస్తు న్నాను.
ప్రబంధయుగంలో వసు, మనుచరిత్ర లెంత గొప్పవో, ఆంధ్రు ల దేశ చరిత్రలో కాకతీయుల చెంతటి విశిష్టస్థా నమో, సంఘానికద్దంపట్టే పద
రచనలో సారంగపాణి దెంతటి పెద్ద పీటో, భారతీయ పౌరాణిక చిత్రాలలో తెలుగు \"మాయాబణారాది అంతటిది. ఆసమదీయల్లా రా!
సందేహం లేదు.
ఇంతవరకూ యీ కథతో భారతీయ \"మాయాబజార్\", \"వత్సలా కల్యాణం\" \" ఖా పరిణయం
\", \"సురేఖాహరణి\", \"వీర ఘటోత్కచో అన్న పేర్లతో వచ్చిన సినిమాలు ఒకటి మూకీ, పది టాటలు. వేరే పేర్లతో యిదే కథ
రావడానికంత ఆస్కారం లేదు.
మొదటిది మూకీ చిత్రం \"మాయాబజార్ ఉరఫ్ సురేఖా హరణ్\" (1925) దర్శకుడు బాబూరావ్ పెయింటర్, ఇందులో కృష్ణుడు
వి. శాంతారాం.
మొదటి టాకీ, హిందీలో పై రెండు పేర్లతోనే 1932 లో విడుదలైనది. దర్శకుడు వామభాయి పల్.
మూడవది ఆరవంలో ఆర్.పద్మవాభవ్ తీసిన \"మాయాబజార్ ఉరఫ్ వత్సలా కళ్యాణం (1935) వాల్గవది. పి.వి. దాసు తెలుగు
చిత్రం 'మాయాబజార్ ఉరఫ్ శశిరేఖా పరిణయం\", ఇందులో శాంతకుమారి శాఖ. అయిదవది మరాఠీలో జి.పి.పవార్ నిర్మించిన
\"మాయాబజార్ (1939) ఆరవది హిందీ మరాఠీలలో దత్తా ధర్మాధికారిది: \"మాయాబజార్ ఉరఫ్ వత్సలాహిరణ్ (1949) ఏడవది
వావాభాయి భట్ నిర్మించిన \"వీర్ ఘటోత్కచ్ ఉరఫ్ మరేఖా పాఠణ్ హిందీలో అదే సంవత్సరం విడుదలయ్యింది. హీరోయిన్ గా యిది
వటి మీవాకుమారికి మూడవదో వాలుగోదో,
ఎనిమిదవది : తెలుగు తమిళాలలో \"శశిరేఖా పరిణయం \" “వత్సలా కళ్యాణాలని మొదట తల పెట్టి చివరికి రెండు భాషల్లోను
\"మాయాబజార్ (1957) గానే విడుదలయిన ప్రస్తు తాంశమైన చిత్రం. ఇది పద్నాలుగేళ్ల తరువాత అదే పేరుతో హిందీలోకి
అనువదింపబడింది (1971).
తొమ్మిదవది బాబూభాయి మివీ హిందీలో నిర్మించిన \"మాయాబజార్ (1958) మన చిత్రం తరువాతి సంవత్సరమే విడుదలై తెలుగు,
ఆరవం, కన్నడ భాషల్లోనికి \"వీర ఘటోత్కచోగా పరివర్తించబడినది. ఇందు నాయిక అనితా గుహ, పదవది హిందీలో శాంతీలాల్ పోవీ
తీసిన \"వీర్ ఘటోత్కచో (1970),

<OCRpageNumber>5</OCRpageNumber>
End of current page

పదకొండవది తిరిగి బాబూభాయి మిక్రీ తీపించే డబజార్ (19) హిందీ గుజరాతీ భాషల్లో, రంగుల్లో,
పాటల పట్టికలు చూస్తే వీటన్నిటిలో శ్రీకృష్ణుడి బారీపై ఓ పాట ఉంటుంది. అలానే 'విధి' గురించి, 'భళిభళీ' లాగ వాయికా
నాయకుల యుగళ గీతాలు, వాయిక విడతం సరేసరి. లక్ష్మణకుమారుని ఆట పట్టించేది కొన్నిటిలో, మాయా శశిరేఖ 'నా పెళ్లటే\"
అవేరి కొన్నిటిలో, పల్లవి పట్టి చూస్తే ఎకరంగా యిది 'రిక్షలు రక్ష' ల్లాంటి మాయాబజార్దనే తెలిసేది 'పురానా దేవయే లో (పాత
బట్టలిచ్చేకి కొత్త తీసుకోండి) 'అహ నా పెళ్లంట' లాంటిది 'మొ హే దుల్హన్ బవాది సఖీ' (నన్ను పెళ్ళికూతుర్ని చెయ్యండ) దత్త
టారికా 1949 లో విర్మించిన హిందీ మరాఠీ చిత్రాల్లో ఉన్నవి.
| ఎన్నో కథ లివ్నిసార్లు తీసి వుండరు, ఈ కధకింత ప్రాబల్యం ఉండటానికి కారణం? 1930 ప్రాంతాలలో దక్షిణ దేశంలో యీ వాటకం
హిందీ గుజరాతీ భాషల్లో ధర్వాడ, పార్శికంపెనీలు వేసినట్టు తెలుస్తు న్నది. తెలుగులో , మొదటి “మాయాబజార్\" సినిమా వచ్చిన
తరువాత సురభి కంపెనీవారు 19 ప్రాతాలలో రాయించుకొవు కాటకంలో \"వివాహలోజనంబు' (ఆ సినిమాలో ఉన్న పర, విజయ
చిత్రంలో విజయవంతమైన పాటకు దగ్గరి చుట్టమే) పల్లవి వరసా వాడుకొన్నారు. అంతేకాదు. 1940 తరువాత రెండు గ్రామఫోన్
రికార్డు ల 'బావకీ పథం' హరికథలో - బి.నగరాజకుమారి చెప్పింది . పెళ్లి భోజనాల వర్ణన యి పల్లవితో జు వరపలో వుంది.
పురాణిక్ ఎన్ సైక్లోపీడియా, పూర్వగాథాలహరులలో శశిరేఖ, మరేఖ, వత్సల పేర్లే నమోదు కాలేదు. కాబట్టి యిది ఆష్టా దశ పురాణాలలో
లేవిదీ వింధ్య పర్వత శ్రేణి కటూ యిటూ ప్రచారంలో ఉన్న పుక్కిటి పురాణమనీ ఊహించవలసి వుంటుంది. కాని కథలో చోటు చేసుకున్న
మంత్ర తంత్రాలు, ఏ శృంగారాలు, ఆద్భుత దీభత్పరపాలూ, ఆంతర్లీనంగా ప్రవహించిన కరుణా, శ్రీకృష్ణుని వలన శిషులకు లభించి
రక్షా, రుషులకు ప్రాప్తించిన శిక్ష చూపరులవల్నివిధాలుగా తృప్తిపరచ గలవి. ఆదీ దీవి ఆడు రకాల ప్రాచుర్యానికి కారణం,
ఈ వస్తు వుతోనే కాస్త మారుతారుగా తయారైన మరో మాయాబజార్ ఘటోత్కచుడు\" యీ పన్నివేశాలమ ఉపయోగించుకొప్పవే..
ఇవేళ్లు గా యివ్నిరకాలుగా యావద్భారతాన్ని అలరిస్తు న్న జనకు మూలమేమిటీ అన్న విషయం ఎవరూ ఆలోచించినట్లు లేదు. ప్రాంతీయ
పురాణమైతే ఏ ప్రాంతం? ఏ కవిక కల్పితమో అయితే ఎవరా ఇవి? ఏమా రచన? ఎప్పటిది?
ఇవన్నీ తెలుసుకోవడం ఊకదంపుడు కాడు. పాహ్య మూలక్షీరమథపమే. దీనికి కావలసింది ఆ మంధర కవ్వాన్ని మూపున మోయగలిగిన
మంరరరరు ఆ తరుణం కావాలి. ఆ ప్రయత్నానికి నాంది పలుకగలడు.
ఏ.ఏ.కె.రంగారావు రామమహల్, 18 పైకాపీ గార్డెన్స్, మద్రాసు - 600 006, పోప్ : 28278308, 28 డిసెంబరు 1998

<OCRpageNumber>6</OCRpageNumber>
End of current page

సాంకేతిక వర్గం
కథాకల్పన, మాటలు, పాటలు : సంగీతం ఛాయాగ్రహణం
శబ్దగ్రహణం
వృత్యం కూర్పు
పింగళి నాగేంద్రరావు ఘంటసాల మార్కస్ బార్ట్లే ఎ. కృష్ణన్, వి. శివరామ్ గోఖలే, కళాధర్ పసుమర్తి కృష్ణమూర్తి, గోపీనాథ్
జంబులింగం, కల్యాణం పీతాంబరం, భక్తవత్సలం వృషభేంద్రయ్య జగన్నాధ్, చలపతిరావు ఘంటసాల, మాధవ పెద్ది పి.లీల,
వసంతకుమారి, సుశీల, జిక్కి గోపీనాధ్, లలితారావు, రీటా, సరోజ వాహిని కె.వి. రెడ్డి వాగిరెడ్డి, చక్రపాణి
స్టీలు
నిర్మాణ వ్యవహారం నేపథ్యగావం
నాట్యాలు పూడియో దర్శకత్వం నిర్మాణం

<OCRpageNumber>7</OCRpageNumber>
End of current page

పాత్రలు-పాత్రధారులు
శ్రీకృష్ణుడు ఆభిమన్యుడు ఘటోత్కచుడు లక్ష్మణకుమారుడు బలరాముడు దుర్యోధనుడు
యన్.టి.రామారావు ఎ. నాగేశ్వరరావు చుస్.వి.రంగారావు రేలంగి గుమ్మడి ముక్కామల సి.యస్.ఆర్ ఆర్.నాగేశ్వరరావు మిక్కిలినేని
నాగభూష్యం వంగర వెంటక సుబ్బయ్య అల్లు రామలింగయ్య
దుశ్శాసనుడు కర్ణుడు సాత్యకి
శాస్త్రి
శర్మ సారథి చిన్నమయ లంబు. జంబు దారుకుడు బాల అభిమన్యుడు చిన్న కృష్ణుడు
రమణారెడ్డి చదలవాడ నల్లరామ్మూర్తి మాధవపెద్ది సత్యం
ఆనంద్
సుభద్ర హిడింబ రేవతి రుక్మిణి భానుమతి యశోద బాల శశిరేఖ
ఋష్యేంద్రమణి సూర్యకాంతం ఛాయాదేవి సంధ్య రజని కాకినాడ రాజరత్నం సరస్వతి (సచ్చు)
<OCRpageNumber>8</OCRpageNumber>
End of current page

27-3-1957
ఆంధ్ర ప్రదేశ్
Tandan
Bive
చూడండి!
విజయావా మూత్రం పోరాణిక చిత్రము...
మాయాబజార్
అమ్యం
కె.వి.రెడ్డి B.
- నాగిరెడ్డి - చక్రపాణి...
బలరాముడి కుమార్తె శశిరేఖకు ద్వారకా నగరంలో జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. బలరాముడు, శ్రీకృష్ణుడు దగ్గరుండి
ఉత్సవాన్ని వైభవంగా జరిపిస్తు న్నారు. కట్నకానుకలతో, షడ్రసోపేతమైన విందులతో, నగరవాసులతో, పరిజనంతో జన్మదినోత్సవం అత్యంత
వైభవంగా జరిగింది. ఆ ఉత్సవానికి అర్జు నుడి భార్య సుభద్ర, కొడుకు అభిమన్యుడు వచ్చారు. అభిమన్యుడు బాలుడైనా, అప్పటికే
అస్త్రవిద్యలో ఆరితేరాడు! దగ్గర బంధువుల సమక్షంలో శశిరేఖకు పుట్టిన రోజు జరుగుతూ వుండగా, ముతైదువులంతా పాడారు.

<OCRpageNumber>9</OCRpageNumber>
End of current page

శ్రీకరులు దేవతలు శ్రీరస్తు లనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా వర్థిల్లు మా తల్లి వర్థిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్థిల్లవమ్మా
సకల సౌభాగ్యవతి రేవతీదేవి తల్లియై దయలెల్ల వెల్లి విరియగను అడుగకే వరము లిడు బలరామ దేవులే జనకులై కోరిన వరము
లీయగను.
శ్రీకళల విలసిల్లు రుక్మిణీదేవి పినతల్లియై నిన్ను గారాము శాయ అఖిల మహిమలు కలుగు కృష్ణ పరమాత్ములే పినతండ్రియై సకల రక్షణలు
శాయ
ఘవవీర మాతయగు శ్రీ సుభద్రాదేవి మేనత్తమై నిన్ను ముద్దు శాయగను పాండవ యువరాజు బాలుడభిమమ్యదే బావమై నీవే తన
లోకమని మురియు
||
10

<OCRpageNumber>10</OCRpageNumber>
End of current page

పాట జరుగుతూ వుండగా, బలరాముడు, భార్య రేవతీదేవి, శ్రీకృష్ణుడు, రుక్మిణి, సుభద్ర, ఆదిమమ్యడు అందరూ ఆక్షతలు జల్లి,
గంధం పూసి శశిరేఖను ఆశీర్వదించారు. ఆశీర్వచనాలూ ఆరగింపులూ ఆయిస్ తర్వాత, ఆభిమన్యుడు శశిరేఖవి తక్కిన ఆమె చెలుల్స్
తోటలోకి తీసుకెళ్ళి, కళ్ళకి గంతలు కట్టు కుని తన ఆప్త విద్యా నైపుణ్యాన్ని చూపిస్తూ వుంటే, అందరూ ఆశ్చర్యపోయారు,
“మరి చెప్పండి ఎక్కడ కొట్టమంటారో! పోయి చప్పుడు చెయ్యండి\" అన్నాడు ఆధమమ్య, #ts వెళ్ళి చప్పుడు చేసింది. ఆతను
శబ్దం మాత్రం విని, అక్కడ బాణం వేసి కరతాళ ధ్వనలు అందుకున్నాడు. ఐతే ఈ అల్లరి చెయ్యాలని “తప్పితావులే బావా తప్పినావు\"
అంది • హేళనగా..
| \"అసంభవం! ఈ అభిమన్యుడి బాణం తప్పడమే! కావాలంటే మీ జడలోని పూల చెండవీ తీసి వీళ్ళలో వెయ్యండి. కొట్టేస్తా ను.
అప్పుడు తెలుస్తుంది మన పరాక్రమం. ఏం?\" అన్నాడు అభిమమ్యడు పారుషంగా w రేఖ వేళ్ళు చూపిస్తూ \"ఇవెన్నో చెప్పు\" అని
అడిగింది. \"రెండు\" అని చెప్పాడు. “ఐతే ఏ పరాక్రమం చూపించు\" అప్పది పూలచెండు తీపి కొలను వీటిలో పారేసి.
ఆభిమన్యుడు ఆ చెండును బాణంతో కొట్టి తన విద్యమ ప్రదర్శించాడు. ఆప్పటికీ, ఆతని ప్రావీణ్యాన్ని ఇంకా పరీక్షించాలని శశిరేఖ
- \"కళ్ళు కనిపిస్తు న్నాయి. నాకు తెలుసులే\" అంది. “నాకూ తెలుసు! నువు జగమొండివి\" అని, అభిమమ్యడు
విసుక్కున్నాడు. విసుక్కున్నా, తన ప్రజ్ఞమ ఇకా చూపించాలని కళ్ళగంతలు లాగేసి - \"ఇలారా, ఆ వీడవి చూడు\" అన్నాడు.
చెట్టు మీద వున్న పండు వీడ, కొలమ వీటిలో కనిపిస్తోంది. “ఈ వీడను చూస్తూ ఆ పండును కొట్టేస్తా అన్నాడు. “కొట్టు \" అంది శ.
ఆభిమన్యుడు బాణం ఎక్కు పెట్టి వీటిలో చూసు పైన వున్న పండును కొట్టా డు. పిల్లలందరూ 'భలే భలే\" ఆవి ఆనందించారు. ఐతే,
ఆభిమమ్యడు అప్పట్లు , w రేఖ జగమొండే. \"చూసి కొట్టడం కూడా గొప్పేవా!\" అన్నది ఈసడిస్తూ,
\"ఐతే ఇంకో విద్య చూపిస్తా ఎవరైనా ఈ పండుని నెత్తిన పెట్టు కోండి. దెబ్బ తగలకుండా కొట్టేస్తా ను. ఏం?\" అన్నాడు అభిమన్యుడు
మరింత పౌరుషంగా, \"ఆమ్మో వాకు భయం\" అని పిల్లలంతా వెనక్కి వెళ్ళిపోయాడు.

<OCRpageNumber>11</OCRpageNumber>
End of current page

“ఏం జగమొండీ!\" అని శని పిలిచాడు. శశి వేళాకోళానికి ఆ మాటలు అంటున్నా, ఆభిమన్యుడి అస్త్ర లాఘవం తెలుసు. అందుకే
ఆ పండు తీసి ధైర్యంగా నెత్తిమీద పెట్టు కుంది. “కొట్టు చూస్తా ను\" అంది.
“భయం వేసి కదుల్తా వేమో, కళ్ళు మూసుకో\" అని హెచ్చరించాడు. “ఓ! వాకేం భయం లేదులే!\" అంది ఈ దూరంగా నిలబడి.
అభిమన్యుడు బాణం ఎక్కు పెట్టా డు. అంతలో “ఆఁ ఆ ఇవా మీ ఆటలు\" అంటూ రేవతి ఆడు
వచ్చింది,
- ఆత్తయ్యా!, ఆడ్డంలే. ఎక్కు పెట్టిన బాణం దించకూడదు! ప్రతిజ్ఞు\" అన్నాడు ఆభిమన్యుడు.
\"ప్రతిక్షే! ఐతే నేను వేసినంత చమత్కారంగా వెయ్యగలవా బాణం!\" అని అడిగింది రేవతి - విల్లమ్ములు తీసుకుంటూ,
\"LI వేసి చూపించు. నీకంటే బాగానే వేస్తా ను.\" అన్నాడు ఆభిమమ్యడు - పాపాపం ప్రకటిస్తూ, \"వెయ్యిమరి!\" అంది రేవతి.
\"వా ఆంత చమత్కారంగా వేస్తా వా బాణం\" అని అడిగాడు అభిమన్యుడు. \"ఐతే రా మరి! మీ అమ్మ దగ్గరే చూపిస్తా ను ఆ
చమత్కారం!\"
\"అమ్మా అమ్మా'బాణం వెయ్యవే\" అంది శశి, తల మీద పండు పెట్టు కుని నించుని. రేవతికి మండింది - \" \"అసలు
అన్నింటికీ సువూ కారణం\" - అని శశిరేఖవి ఒక్కలాగు లాగింది. ఆ లాగడంతో అలాగే శశిరేఖను తీసుకుని, చేతిలో బాణాలతో
సహా, మందిరంలో ప్రవేశించింది రేవతి సుభద్రా\" అని పిలుస్తూ, మందిరంలో ముచ్చట్లా డుకుంటున్న అన్నదమ్ములు బలరాముడు,
కృష్ణుడూ చూసి నవ్వుకున్నారు.
\"కృష్ణా! ఆ ధనుర్బాణాలు ధరించి నించుంటే, మీ వదిన అపర త్రిపుర సుందరివలి లేదూ?\" అన్నాడు బలరాముడు నవ్వుతూ,
కృష్ణుడూ నవ్వేశాడు.

<OCRpageNumber>12</OCRpageNumber>
End of current page

||
“ఏం వదినా చూశావా మీ కుమారుడు ఏం చేస్తు న్నాడో! మా శశి తల మీద పండు పెట్టు కుని నించుంది. ఈ వీరుడు బాణం పెట్టి
కొడుతున్నాడు! బాణం అమ్మాయికి తగితే ఏం కావాలి చెప్పు!\" ఆవుది రేవతి కంగారు పడిపోతూ,
సుభద్ర నవ్వేసింది - \"నీ భయమేగాని, మా అబ్బాయి గురి తప్పడు వదినా\" అంది. వెనకాలే వచ్చిన అభిమన్యుడు
- \"అత్తయ్యా, నువ్వు బెదరకుండా వించో, నీ ముక్కుకి తగలకుండా, నీ నతుని కొట్టేస్తా ను\" అన్నాడు మరింత పౌరుషంగా
\"ఆ\" అంది రేవతి భయపడి. బలరాముడు ప్రశంసించాడు - \"భలే ఆల్లు డూ భలే! ఇషా ఇదే చెబుతున్నాను. నీ పంచ
పాండవుల పరాక్రమం అంతా ఒక ఎత్తు , నా మేనల్లు డి వీరవిక్రమం ఒక ఎత్తు జ్ఞాపకం వుంచుకో!\"
*సుభద్రా! ఇంతటి వీరపుత్రు ని కన్నందుకు అన్నగారు ఏం వరం ఇస్తా రో అడుగు\" అన్నాడు. కృష్ణుడు ఆదును చూసి. \"జోరుతో
సుభద్రా! ఏ వరమైనా సరే, ఇచ్చేస్తా ను\" అన్నాడు బలరాముడు.
“శ 4 నా కోడలయితే చాలు, ఇంతకంటే ఇంకే వరం కావాలన్నయ్యా\" అంది సుభద్ర శని దగ్గరగా తీసుకువి.
“ఇదీ ఒక పెద్దవరమేవా సుభద్రా, ఆమ్మాయి పుట్టినప్పుడే ఏ కోడలు ఆముకున్నాం\" అంది రేవతి. కృష్ణుడు
ఊరుకోలేదు. \"సుభద్రా! సందేహిస్తు న్నావా?\" ఆని ఆడిగాడు, రేవతి మాటల్లో నమ్మకం లేదా - అవటు
\"ఇంకా సందేహమా! ఇదిగో, ఈ నీ కోడలు! సరేనా?\" అని బలరాముడు + చేతిని తీసుకుని, సుభద్ర చేతిలో పెట్టా డు.
అందరూ ఆనందించారు.
శ పుట్టినరోజు వేడుకలయిపోగానే, సుభద్రాభిమమ్యలు ఇంద్రప్రస్థం బయల్దేరుతున్నారు. రథం సిద్ధంగా వుంది. అంతా వీడ్కోలు చెప్పడానికి
నిరీక్షిస్తు న్నారు. రధం మీద అభిమన్యుడు కూచున్నాడు. పక్కన శరేఖ కూడా ఎక్కి కూచుంది. సుభద్ర అన్నలకు వదినలకూ
పాదాభివందనం చేసింది. సుభద్రా! సుఖంగా వెళ్ళి సుఖంగా రామ్మా\" అంది రుక్మిణి.

<OCRpageNumber>13</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>14</OCRpageNumber>
End of current page

“సుభద్రా! ధర్మరాజునీ భీమార్జు న నకుల సహదేవుల్నీ కుంతీదేవినీ ద్రౌపదినీ కుశలమడిగాననీ ప్రత్యేకంగా చెప్పు!\" అన్నాడు శ్రీకృష్ణుడు.
| \"జాగ్రత్త సుభద్రా! అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైభవంలో మమ్మల్ని మరచిపోతావేమో!\" అంది రేవతి హాస్యానికి.
నవ్వుతూ అన్నా, అటువంటి మాటలు కష్టంగా వుంటాయి వదినా\" అంది సుభద్ర కాస్త నొచ్చుకుంటూ, \"ఏమయ్యా అల్లు డా!
నువ్వు మా దగ్గరుండరాదూ\"అని అభిమన్యుడిని అడిగింది రేవతి. \"ఉహ u! నేనుండను. శని మా వూరు తీసుకెళ్తు న్నాంగా\"
అన్నాడు ఆభిమన్యు,
“బాగుంది. తండ్రిని మించిన కొడుకే అనిపించాడు!\" అని రుక్మిణి నవ్వింది. \"అవునవును\" అన్నాడు బలరాముడు,
\"చాలా బావుంది. రామ్మా రా!\" అంది రేవతి, రథంలో కూర్చున్న శిరేఖ వైపు చేతులు చాచి, \"ఉహుఁ! నేను బావతో
వెళతామ\" అంది శశి మొండిగా. “పోనీ రానీలే వదినా!\" అంది సుభద్ర,
\"ఇవాళ గమక ఇంత తేలిగ్గా ఉన్నావు. ఆరోజు వచ్చినపుడు, ఇంతకవు నిక్కచ్చిగానే అడుగుతావు, నేను పంపకా తప్పదు.
అంతవరకైనా నా కూతుర్ని నా దగ్గరుండనీయమ్మా\" అని “రామ్మా\" అన్నది రేవతి. శ 4, బుంగమూతి పెట్టి 'ఉహ ur*
ఆంది. \"సాత్యకీ! అమ్మాయిని దించు\" అన్నది రేవతి, “తర్వాత వెళ్ళవుగాని, రామ్మా\" అన్నాడు సాత్యకి ఈవి రధం దింపే
ప్రయత్నం చేస్తూ, ఈ మొండికెత్తింది.
\"మేము మళ్ళీ వస్తాంగా అమ్మా • దిగు\" అంది సుభద్ర, “రామ్మా\" అన్నాడు సాత్యకి, శశిని ఎత్తు కుంటూ, అయిష్టంగా, అందరి
బలవంతంమీదా రథం దిగింది శశిరేఖ, రథం కదిలింది. \"శ! మేం వెళ్లిస్తాం\" అన్నాడు అభిమన్యుడు చెయ్యి ఊపుతూ,
పరాచికాలూ, ఆప్యాయతలూ మధ్య • బంధువర్గం వీడ్కోలు చెబుతూ వుండగా రథం ముందుకు సాగిపోయింది,

<OCRpageNumber>15</OCRpageNumber>
End of current page

తోటలో శరేఖ ఒక్కతే కూచుని, ఆలోచనలో పడింది - తన బావ ఎలా వున్నాడో ఏమిటోనని. చెలులంతా నెమ్మదిగా వచ్చి, ఆమె
ఆలోచన గ్రహించి పాట పాడారు.
అల్లి బిల్లి ఆటలే లల్లిలలా పాటలే ఎవరెవరే కోయిలలూ కుహూ కుహూ కుహూ కుహూ ఎవరెవరే నెమిళులూ కేకేకేకేకేకేకే ఎవరెవరే
ఎవరెవరే వన్నెలేడి పిల్లలూ అల్లిబిల్లి అమ్మాయికి చలచల్లని జోశ్యం చెపుతాము చక చక్కని జోశ్యం చెపుతాము యౌవన శోభ పర్వమే -
ఇది బావను తలచుకు గర్వమే . ఆ బావే తనకిక సర్వమే ఉన్నమాటకీ ఉలుకెందుకు - మరి ఉన్నది చెపుతామూ వలదన్నా చెపుతామూ
మాతన విద్యల ప్రవీణుడే - బల్ ప్రతిభావంతుడే నీ బావా అతి చతుర వీరుడె వీ బావా మల్లీజాజీ మాలతి సంపెగ పూల బాణములు
వేసేన బాలా మణి తా మురిసేనూ - తన పెళ్ళికి బావమ పిలిచేమా

<OCRpageNumber>16</OCRpageNumber>
End of current page

'అల్లిబిల్లి అమ్మాయికి\" పాట జరుగుతూ వుండగా, చిన్న శశిరేఖ (పచ్చు) పెద్ద శశిరేఖగా (సావిత్రి) మారుతుంది. కొలను ఒడ్డు న
చిన్న ఈ కూచుని వుంటుంది. ఆమె వీడ మీదికి కెమెరా 'పాస్' ఆవుతుంది. వీళ్ళు, మెల్లిగా సుడి తిరిగి ఆమె రూపం మీదికి
'పాస్' అవుతుంది. చిన్న ఈ కూచున్న ఆదే విన్యాసంలో పెద్ద శశి కూచుని వుంటుంది. ఇది - షాటు కట్ చెయ్యకుండా, 11
షాటులో తీశారనీ, 'మిక్స్” చెయ్యకుండా శశిరేఖ చిన్న మంచి పెద్ద కాపడం ఎంతో నిర్దిష్టంగా తీశారనీ - ఈ 'షాటు' గురించి
పరిశ్రమలోని టెక్నీషియన్లు చెప్పుకుంటూ వుంటాడు.
వసంతాలు గడిచి (పాట జరుగుతూ వుండగా) నవవసంత శోభలా ఎదిగింది శశిరేఖ. చెలులతో ఆడి అలసిన శశిరేఖను చెలికత్తె వచ్చి,
శ్రీకృష్ణులవారు వచ్చారని పిల్చుకు వెళ్ళింది. ఆడుతున్న అమ్మాయిలందరికి సెలవు ఇచ్చేశామ వెళ్ళమని నవ్వుల మధ్య చెప్పింది - చెలి.
అప్పటికి ధర్మరాజు రాజసూయ యాగం సరిసమాప్తం చేశాడు. ఆ యాగానికి బలరాముడు, రేవతి వెళ్ళలేకపోయారని, ఆ విశేషాలనూ
మయసభ నిర్మాణాన్నీ చిత్ర పటాల ద్వారా వివరిస్తు న్నాడు - తమ్ముడు సాత్యకి.
'రాజసూయయానికి విచ్చేసిన పర్వులకు సంభ్రమాశ్చర్యాలను కలిగించి 'వభూతో నభవిష్యతి అని, అందరిచేతా ప్రశంసింపబడిన ఆ
మయసభ - ఇదే. ఈ మయసభంతా కవకరత్న మణిమయం, స్తంభాలు, ద్వారాలు, తోరణాలు, వనాలు, తటాకాలు సర్వం\" అని
చెప్పబోతూ వుండగా, రేవతి ఆడ్డం వచ్చి ఆశ్చర్యంగా అడిగింది. \"ఏమిటీ - వనాలు, తటాకాలు కూడా మణిమయలేవా?\" అని.
\"అవును వదినా అందులో సహజ వనాలూ సహజ తటాకాలూ కూడా వున్నాయి. ఏవి నిజాలో, ఏవి కల్పితాలో తెలుసుకోలేక, మన
కౌరవ సోదరులు గల్లంతు పడిపోయారు. ఇదిగో! ఇదే, దుర్యోధన చక్రవర్తి నేల ఆని భ్రమపడి, మడుగులో పడిన ఘట్టం!\" అని
ఇంకో చిత్రపటం ప్రదర్శించాడు సాత్యకి.
\"పాపం! ఈ చిత్రాలు చూస్తూ వుంటేనే ఇంత కళ్ళు చెదిరిపోతున్నాయే - ఆపలు భవనాలు చూస్తే ఎలా వుంటుందో అని ఆశ్చర్యంగా
చూసింది రేవతి, రేవతీదేవికి సిరిసంపదల మీదా, రత్నరాసులమీదా ఆప్మే. “వదినా | మీకీ కోరిక వుండని ధర్మరాజుకి కబురు చేస్తే, ఆ
మయసభనే తెప్పించి మన ద్వారకముందే పెట్టిస్తా డు\" అన్నాడు కృష్ణుడు - వదిన గారి ప్రీతి తెలిసినవాడు గమక,

<OCRpageNumber>17</OCRpageNumber>
End of current page

నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి


ఉత్తమమైన, ఆభిరుచితో, విశిష్టమైన చిత్రాలు విర్మించిన వారెడ్డి, చక్రపాణి 'మాయాబజార్' చిత్రాన్ని 'వభూతో వభవిష్యత్ అన్నట్టు
విర్మించారు. 10-12 లక్షల్లో చిత్రాలు తియ్యగలిగే ఆరోజుల్లో 'మాయాబజార్'కు 26-30 లక్షల వరకూ వ్యయమైనట్టు అంచనా, ఆ
చిత్ర ఏర్మాణానికి సంబంధించి స్క్రిప్టు , స్కెచ్లు , నటీనటుల విర్ణయాలూ అన్నీ అయిన తర్వాత, 'ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద చిత్రం
తీస్తే ఏమవుతుందో అన్న ఆమవం వచ్చింది. కొంతకాలం ఆరంభించకుండా ఆపి, చర్చలు జరిపి, బాగా నమ్మకం కుదిరిన తర్వాతనే
ఆరంభించి, ఎక్కడా ఏమాత్రం రాజీపడకుండా అమకున్న కాలానికి నిర్మాణం పూర్తి చేశారు. విడుదలయిన తర్వాత, మ్రోగిన
'విజయఢంకా నేటికీ మోగుతూనే వుంది.

<OCRpageNumber>18</OCRpageNumber>
End of current page

“అవును అవును. మన ఈ పెళ్ళినాటికి వాళ్ళకి అదే, విడిది కూడా అవుతుంది\" అన్నది రుక్మిణి కలిగించుకుని.
“బావుందమ్మా రుక్మిణీ! విడిదింటిని కూడా వెంట తెచ్చుకోమవడానికి మనకేం తక్కువా?\" అంది రేవతి. తన స్థా యి ఏమిటో
తెలిసేలా.
\"అవును\" అని కృష్ణుడు - ఆమెను బలపరచి, బలరాముడి వేపు తిరిగి - \"అన్నయ్యా! రాజసూయానికి మహరులంతా
వేంచేశారు. వారి గోష్టిలో - రాజర్షులు మీరు లేరే అని, ధర్మరాజు చాలా విచారించాడు\" అన్నాడు.
బలరాముడికి పాగర్త స్తోత్రం అంటే ఇష్టం. ఆయన గొప్పదనాన్ని ధర్మరాజు గుర్తించాడనీ, తను లేకపోవడం లోటు అనీ విని, సగర్వంగా
నవ్వుకున్నాడు బలరాముడు.
“చూశారా మరి! మనం కూడా వెళ్ళి వుంటే ఎంత వేడుకగా వుండేది\" అన్నది రేవతి విచారంగా, \"అవునవును\" అన్నాడు
బలరాముడు.
“అవునవయ్యా! మీరు సత్యవ్రతులనీ, మీరే దీనికి అర్హులనీ, ధర్మరాజు ఈ కానుక మీకు పంపించాడు\" అని, అక్కడ వున్న ఒక
పీఠాన్ని చూపించాడు కృష్ణుడు.
\"ఏమిటది?\"
*త్రికాలాలలో దాచుకున్న సత్యాన్ని, త్రికరణ శుద్ధిగా వ్యక్తు లచేత బహిరంగం చేయించే దివ్యమహిమ కలిగిన సత్యపీఠమిది\" అని కృష్ణుడు
చెప్పగానే -
\"పూర్వము హరిశ్చంద్రు ని సత్యసంధతకి మెచ్చి విశ్వామిత్రు డు సృష్టించి ఇచ్చెనని ప్రతీతి\" అని పూర్తి చేశాడు సాత్యకి.
\"మరి దీని ప్రభావం వినండి. ఎవరినైనా ఈ పీఠం ఎక్కించిన చాలు. వారిచేత వారి నోటి వెంటే, వారు అనుకున్నది.
అనుకుంటున్నది. అనుకోబోయేది గూధాలోచనలు అన్నింటినీ బయటకి పంపిస్తుంది\" అని వివరించాడు కృష్ణుడు.

<OCRpageNumber>19</OCRpageNumber>
End of current page

దర్శకుడు -
కె.వి.రెడ్డి పౌరాణిక చిత్రాల్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే గల చిత్రంగా 'మాయా బజార్ ను కీర్తిస్తా రు. అంత పెద్ద కథను, గందరగోళం
లేకుండా, దాటిస్తూ చెప్పడంలో దర్శకుడు, రచయితల ప్రజ్ఞము, అంతా చెప్పుకుంటారు. చిత్రంలో అడుగడుక్కి పాండవుల ప్రసక్తి
వస్తూనే వున్నా, చిత్రం మొత్తం మీద పాండవులను చూపకుండా, వారున్నారన్న
భ్రాంతి కలిగించడం - గొప్ప విశేషం! ఈ చిత్ర రూపకల్పనలో కె.వి.రెడ్డి మేధాశక్తి అమోఘం!
రచయిత పింగళి నాగేంద్రరావు
\"లక్ష్మణకుమారుడు, వీరాధివీరుడైన దుర్యోధమని కుమారుడే, ఆతవ్వేమిటి చిత్రంలో పట్టి వెర్రి వెంగళప్పలాగా, వెకిలిగా చిత్రించారు?\"
అన్న విమర్శలు ఆరోజుల్లో వినిపించాయి. ఆ విమర్శ గురించి ఓసారి వాగేంద్రరావుగారు మాట్లా డుతూ “లక్ష్మణకుమారుడు ధీరుడవో,
శూరుడవో మహాభారతంలో లేదు. అతనిది పెద్ద పాత్ర కూడా కాదు. భారత యుద్ధం జరిగినప్పుడు, యుద్ధంలో ప్రవేశిస్తూనే అభిమన్యుడి
చేతిలో మరణించాడు. లక్ష్మణ కుమారుడు. ఆ చిన్న విషయాన్ని తీసుకుని, ఆ పాత్రమ హాస్యపాత్రను చేసి మలిచాము. అదేం తప్పు
కాదు. \"కారెక్టరైజేషన్ లో కౌన్నత్యం వుంటే, ఆ కొన్నత్యాన్ని కాదని, ఆ పాత్రను వీచంగా చిత్రిస్తే తప్పు గాని, ఎలాంటి పాత్రతాలేవి,
ఒక పాత్రమ తీసుకుని దాన్ని హాస్యానికి వాడుకోడంలో తప్పు లేదు; అది అనౌచిత్యమూ కాదు\" అన్నారు.

<OCRpageNumber>20</OCRpageNumber>
End of current page

“ఓహో!\" అన్నాడు బలరాముడు, ఆశ్చర్యపోయి.


\"ఈ ప్రపంచంలో ఇటువంటి చిత్రాలు కూడా వుంటాయని నేనెప్పుడూ వినలేదు\" అంది రేవతి, ఇంకా ఆశ్చర్యపోయి.
\"సాత్యడి! ఈ సత్యపీఠాన్ని మన పూజాగృహంలో భద్రం చేయించు\" అన్నాడు బలరాముడు, శశిరేఖ, పినతండ్రిని చూడాలని
ఆత్రు తగా వచ్చింది. \"రామ్మా శశీ! రా\" అంది రుక్మిణి,
\"పాత్య! మన శశికి పంపిన కానుక ఏది?\" అన్నాడు కృష్ణుడు, సాత్యకి ఆ కానుక ఇవ్వబోతే - \"ఎవరు పంపారో ఏమిటో -
చెప్పకుండానేనా ఇవ్వడం!\" అన్నది రుక్మిణి.
“అన్నీ తెలుస్తా యి. శరీ! నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పేటిక తెరచి చూడు\" అన్నాడు కృష్ణుడు. శశిరేఖ నవ్వుకుంటూ - పేటిక
తీసుకుని తన మందిరంలోకి వెళ్ళింది.
“అది ప్రియదర్శిని వదినా ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తు వు వారికి కనిపిస్తుంది\" అని పాత్యకి వివరించాడు.
\"ఆహా! పాండవుల అదృష్టమే అదృష్టం! ఇంద్రవైభవం అంతా అక్కడే వుంది!\" అన్నది రేవతి పరవశించిపోతూ,”అవును! ఇంద్రు డి
కొడుకే వున్నాడక్కడ!\" అన్నది రుక్మిణి.
ఊరుక్మిణీ! ఆక్కడ నా తమ్ముడు కృష్ణుడే లేకపోతే, ఇంద్రు ని కొడుకూ కాదు, ఇంద్రు ని తండ్రి కాదు. ఎవరివల్లా ఏ పనీ
అయ్యేదికాదు. ధర్మరాజు చేత రాజసూయం దిగ్విజయంగా చేయించాడు. అంతటి సభలోనూ అగ్రపూజలందుకుని ఆధిక్షేపించిన
శిశుపాలుని శిరచ్ఛేదనం చేసి దుష్టశిక్షణ చేసివచ్చాడు. కృష్ణా! విన్ను నేను సత్కరించాలి, ఇలా రా\" అని గాఢంగా కౌగలించుకున్నాడు
బలరాముడు, తమ్ముడు కృష్ణుని ప్రజ్ఞను అభినందిస్తూ,
శశిరేఖ తన గదిలోకి వెళ్ళి తనకి ప్రియమైనది ఏదో చూడాలని, పేటిక మూత తెరిచి చూసింది. అభిమన్యుడు కనిపించాడు - పాటతో
పలకరించాడు,

<OCRpageNumber>21</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>22</OCRpageNumber>
End of current page

నీవేనా నను తలచినది నీవేనా నను పిలచినది నీవేనా నా మదిలో నిలచి


హృదయము కలవర పరచినది అభిమన్యుని పలకరింపుకు, శశి పులకరించి, సమాధానమిచ్చింది:
నీవేలే నను తలచినది నీవేలే నను పిలచినది నీవేలే నా మదిలో నిలచి
హృదయము కలవర పరచినది అభిమన్యు :
కలలోనే ఒక మెలకువగా - ఆ మెలకువలోనే ఒక కలగా కలయో నిజమో వైష్ణవ మాయో తెలిసీ తెలియని అయోమయములో !
కన్నుల వెన్నెల కాయించి - నా మనసున మల్లెలు పూయించి కనులను మనసును కరగించి మైమరపించి నన్నలరించి
పాట పూర్తిచేసి, శశిరేఖ పేటిక మూత వేస్తూ వుంటే \"నీవేలే\" అన్నాడు అభిమన్యుడు. ఆనందరేఖ నిండిన ముఖంతో తొంగి చూసి,
పేటిక మూసింది శశిరేఖ.
“బావ పంపిన కానుక ఈశీ! మీకు నచ్చిందా!\" అంటూ ప్రవేశించాడు కృష్ణుడు - ఆ వెనుక రుక్మిణి, బలరాముడు, రేవతి
వచ్చారు. పినతండ్రి ఆడిగిన మాటకి శశిరేఖ సిగ్గుపడిపోయింది.
\"అదేమిటమ్నా అంత సిగ్గు! బావేగా కనిపించింది!\" అంది రుక్మిణి నవ్వుతూ.
“బావ కనిపించాడా! ఆ అమ్మాయికి అభిమన్యుడే కనిపించాడట. ఇంకేం - ప్రభావం చాలా వుంది. మీరు కూడా చూడండి!\" అంది
రేవతి, బలరాముడితో.
\"చాలా ఉబలాటపడుతున్నావు. ముందు నీవే చూడు!\" అన్నాడు బలరాముడు.
\"చూడక్కయ్యా - చూడు\" అని రుక్మిణి ప్రోత్సహించింది. రేవతీదేవి ఆత్రు తగా పేటిక మూత ఎత్తి చూసింది. రత్నాలరాసులు,
స్వర్ణాభరణాలు, వజ్ర వైఢూర్యభూషణాలూ, కాంతులు విరజిమ్ముతూ కనిపించాయి!
“ఆహాహా.. రత్నాలరాసులు! మణిభూషణాలు! దీనిచీవాంబరాలు... అంతా లక్ష్మీ ప్రసన్నంగా వుంది. ఇదంతా ఏమిటండీ?\" అన్నది
రేవతి అమితాశ్చర్యంగా, పరవశించిపోతూ.

<OCRpageNumber>23</OCRpageNumber>
End of current page

\"ఏమిటంటే - నీకు ప్రియమైనది ఐశ్వర్యం అన్నమాట!\" అన్నాడు బలరాముడు నవ్వుతూ. ఐతే రేవతి అంత తొందరగా ఒప్పుకునే
మనిషి కాదు. తన ప్రియవస్తు వు అందరి ఎదుటా అలా ప్రదర్శింపబడడంతో ఆమె చిన్నబోయింది.
\"నాకేం అలాంటి ఆశలు లేవు. ఎందుకలా కనిపించిందో ఏమిటో!\" అన్నది ఆదంతా బూటకం అన్నట్టు గా,
\"ఊరికే అలా కనిపించదురీ ఆక్కయ్యా\" అంది రుక్మిణి. అప్పటికీ ఒప్పుకోక “నువ్వు నా చెంతనే వున్నావు, నువ్వు కోరుకున్నది
నాకు కనిపించిందేమో\" అంది రేవతి.
\"కావచ్చు\" అన్నాడు కృష్ణుడు హేళనగా, బలరాముడు నవ్వాడు - \"అంతేగాని, దాని ప్రభావాన్ని ఒప్పుకోవు\" అన్నాడు ఆమె
మనస్తత్వం తెలిపినవాడు గనక.
“మీరు చూడండి. మీకేం కనిపిస్తుందో చూసి, ఒప్పుకోవలసివస్తే ఒప్పుకుంటామ\" అంది రేవతి. \"సరే నీ కోసం చూస్తు న్నాను\" అని
బలరాముడు పేటిక తెరిచి చూశాడు - ధుర్యోధనుడు కనిపించాడు. \"ఆఁ! దుర్యోధనుడు కనిపించాడేమిటి - చిత్రంగా వుంది!\"
అని రేవతి ఆశ్చర్యపోయింది.
\"చిత్రమేముంది! దుర్యోధనుడు వా ప్రియ శిష్యుడవి అందరికీ తెలిసిన విషయమేగా\" అన్నాడు బలరాముడు ఏ మాత్రం జంకు
లేకుండా. కృష్ణుడు నవ్వుకున్నాడు,
\"కృష్ణా! వీపు చూడు -ఎవరు కనిపిస్తా రో\" అన్నాడు బలరాముడు,
“అందరికీ తెలిసిన విషయమేగా - ఆర్జు నుడు కనిపిస్తా డు! వేరే చూడాలా అన్నయ్యా\" అన్నాడు కృష్ణుడు తెలియనట్టు .
\"ఇంత మాత్రానికి రుక్మిణి ఏమీ అనుకోదుగానీ, చూడవయ్యా కృష్ణా!\" అని తొందర చేసింది రేవతి. \"సరే ఐతే. వావరు
కనిపించినా మీరెవరూ మూర్చపోరాడు. వారు ప్రియులివర్ ఆప్రియులెవరో నాకే

<OCRpageNumber>24</OCRpageNumber>
End of current page

తెలియదుగా మరి!\" అని కృష్ణుడు ఏమీ తెలియనివాడల్లే మూత తెరిచి చూశాడు. చేతిలో పాచికలు ధరించి, విషవు నవ్వులు
నవ్వుతూ శకుని కనిపించాడు - అంతా ఆశ్చర్యపోయేలా.
“అరే! జూదానికి పిలుస్తూ శకుని ప్రత్యక్షమయ్యా డే!\" అన్నాడు బలరాముడు.
\"ఊరికే కనిపిస్తా రా అన్నయ్యా మహానుభావులు! ఏం నాటకం ఆడబోతున్నాడో!\" అన్నాడు జగన్నాటక సూత్రధారి చిరునవ్వుతో,
ఇక్కడ - వీరంతా రాజసూయ సమయంలో జరిగిన వింతలు విశేషాలు చెప్పుకుని ఆనందిస్తూ వుంటే అక్కడ దుర్యోధనుడు
ఆవమానభారంతో క్రుంగి పోతున్నాడు. తనకు జరిగిన పరాభవానికి గగ్గోలిత్తిపోతూ కర్ణ దుశ్శాసన శకునిలతో మొర పెట్టు కుంటున్నాడు,
“ఎంత అవమానం! ఎంత మోసం, నన్ను పరాభవించడానికే ధర్మరాజు రాజసూయం చేశాడు. నన్ను చిన్నబుచ్చడానికే మయసభను
నిర్మించాడు. నాకు మొక్కవలసిన సామంతరాజులు, నా సమక్షంలో వారికి పాదాక్రాంతులై కప్పములు కట్టి కానుకలు చెల్లించారు. ఆ
రత్నరాసులు వా దోసిళ్ళతో నేనే పంచి, జీలనయినాను. అన్నింటినీ మించి, ఆ ప్రగల్భ పాంచాలి నన్ను చూసి నవ్వినదే ఆ పరాభవాన్ని
నన్ను దహించకముందే, అగ్నిదేవునికి ఆహుతి ఐపోతాను.. చితి పేర్పించండి!\" అన్నాడు నిప్పుహతో,
“రాజరాజా! ఈ కర్ణుడు బ్రతికి వుండగా నీకెందుకీ విచారం! రణభేరి మ్రోగించండి - పాండవులను నిర్జించి నీ ఋణం
తీర్చుకుంటామ\" అన్నాడు కర్ణుడు ఆవేశపరుడై,
“భలే కల్లా భలే! ఆదే మన తక్షణ కర్తవ్యం\" అన్నాడు దుశ్శాసనుడు - కర్ణుని వీపు తట్టి,
“వాయనా దుర్యోధనా ! గోటితో పోయే దానికి గొడ్డలి ఎందుకు - ధర్మరాజుని జూదానికి పిలిపించు, చూడముచ్చటగా జూదమాడి,
సునాయాసంగా పాండవుల ఆఖండ సామ్రాజ్యలక్ష్మినీ అపహరించి, నీకిస్తా ను\" అన్నాడు శకుని చిరునవ్వు చిందించి.

<OCRpageNumber>25</OCRpageNumber>
End of current page

\"జూదంలో జయాపజయాలు దైవాధీనాలు మామా! మనమే ఓడితే?\" అని దుర్యోధనుడు సందేహం వెలిబుచ్చాడు.
\"అమంగళము ప్రతిహతమగుగాక! ఈ శకుని పాచికలకు ఆపజయమా! పరీక్షించండి! పరీక్షించండి.... దుశ్శాసవా... నీ వడుగు!
ఎన్ని కళ్లు పడాలి?\" అన్నాడు శకుని పాచికలు ఆడిస్తూ,
\"రెండు\" శకుని, పాచికలు చేతిలో ఆడించి బల్ల మీద వేశాడు. రెండు పడింది! \"భలే మామా భలే! ఇదే మన తక్షణ
కర్తవ్యం\" అన్నాడు. దుశ్శాసనుడు - వెర్రి ఆనందంతో, \"కర్ణా! నీవు అడుగు * శక్తిని దాచుకుని యుక్తికి ప్రాకులాడడం వీరోచితం
కాదు\" అన్నాడు. కర్ణుడు అయిష్టంగా,
\"పరవాలేదు వీర కర్ణా వా విద్యమ పరీక్షించు\" అని శకుని బలవంతం చేస్తూవుంటే, \"అదే రెండు\" అన్నాడు కర్ణుడు. పాచికలు
మళ్ళీ రెండు కళ్ళతో దర్శనమిచ్చాయి. దుర్యోధనుడు \"భలే మామా భలే\" అని పొంగిపోయాడు మామగారి సామర్థ్యాన్ని చూపి.
\"ఏం దుర్యోధనా! చూశావా! తలలో ఆలోచనలు! చేతిలో పాచికలు! వీటితో నీ మామ, సర్వవాశనం చెయ్యగలడు. నీవు కూడా
పరీక్షించు... der... ముఖ్యంగా మూడోమారు!\" అని తకుని దుర్యోధనుడిని ఉసికొల్పాడు.

<OCRpageNumber>26</OCRpageNumber>
End of current page

\"సరే, చూస్తా రు... అదే రెండే... కాదు... ఒకటి\" అన్నాడు దుర్యోధనుడు. శకుని పాచికలు వేశాడు. రెండు పడబోయి
ఒకటి పడింది!
*చూశావా! తడబడుతూ ఆడిగితే, అది తడబడుతూ ఒక్కటే పడింది. ఇక పిలిపించు ధర్మరాజును\" అన్నాడు శకుని విజయవంతమైన
తన ప్రజా ప్రదర్శనానికి మురిసిపోతూ,
\"అవునన్నా ఇదే ఇప్పటి తక్షణ కర్తవ్యం\" అన్నాడు దుశ్శాసనుడు 'తక్షణ కర్తవ్యం' తప్ప మరో మాట తన విఘంటువులో లేదన్నట్టు
\"నాయనా! దుర్యోధనా ! ఇంకో విషయం. ధర్మరాజు ద్యూత వ్యసనడు. ఓడిన కొద్ది ఒళ్ళు మరిచిపోతాడు. ఒక్క రాజ్యాన్నే కాదు
- తమ్ముళ్ళనీ తననీ, తుదకు ద్రౌపదిని కూడా వి దాప్యానికి ఒడ్డమన్నా, ఒడ్డి ఓడిపోతాడు. ఇక నీ ఇష్టమే ఇష్టం\" అని శకుని తన
పథకం వివరించాడు.
“అన్నంత పని చేయగలవనే ఆశగా వుంది మామా!\" అన్నాడు దుర్యోధనుడు పథకానికి సంతోషించి,
“అన్నా! మామ ఆలోచన ప్రళయం! మహా ప్రళయం!\" అన్నాడు దుశ్శాసనుడు విర్రవీగి, అంతలోనే ప్రళయ సూచన కానవచ్చింది.
భూమి కంపించింది. ఈ చతుష్టయంతో సహా, పరివారం అంతా కూడా ఆ ప్రకంపనకు తల్లడిల్లిపోయారు.
\"మామా! ఏమిటీ అపశకునాలు\" అన్నాడు దుర్యోధమడు భయపడుతూ,
*ed శకుని ఉన్నచోట అపశకునాలా! నా ఆలోచనలకు ఇవి జయగీతాలు, భయపడకండి. నా పాచికల ప్రభావం ఆ పాండవ పక్షపాతి
శ్రీకృష్ణునికి కూడా తెలిపివస్తుంది. పదండి\" అన్నాడు ఆవేశంగా శకుని, ధర్మరాజుని జూదానికి ఆహ్వానించమని అందర్నీ ఆయత్తపరుస్తూ,
శకుని పాచిక పారింది. ఆధర్మ ద్యూతంలో ధర్మరాజుని ఓడించాడు. ద్రౌపదిని కూడా ఒడ్డి, ధర్మరాజు సమస్తం పోగొట్టు కున్నాడు.
ద్రౌపదిని విందు కొలువుకు ఈడ్చుకొచ్చి వివప్రమ చెయ్యమని ఆనతీయడం, దుశ్శాసనుడు వెళ్ళడం జరిగాయి - ఈ కథలో,
ఆ సమయానికి శ్రీకృష్ణుడు భార్యాసమేతంగా బలరామ దంపతులు మొదలైన వారితో కూర్చుని, తన చిన్నతనపు లీలలను, నృత్యనాటికగా
వర్తకులు ప్రదర్శిస్తూ వుంటే, వీక్షిస్తూ ఆనందిస్తు న్నాడు. ఆ శబ్దగ్రహణం
కూరు
సాంకేతిక
నిపుణులు
ఎ. కృష్ణన్
వి. శివరామ్ .
జంబులింగం

<OCRpageNumber>27</OCRpageNumber>
End of current page

వివ్నావ యశోదమ్మ మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి


అల్లరి చిల్లరి పనులు ! యశోద :
అన్నెం పున్నెం ఎరుగని పాపడు మన్ను తినే నా చిన్ని తనయుడు
ఏమి చేసెనమ్మా? ఎందుకు రవ్వచేతురమ్మా? గోపికలు :
ఆఁ, మన్ను తినేవాడా? వెన్న తివేవాడా? కాలి గజ్జెల సందడి సేయక పిల్లి వలె మా యింట్లో దూరి ఎత్తు గా కట్టిన ఉట్లందుకొని
దుత్తు లన్నీ క్రింద దించుకొని పాలన్నీ తాగే సేవమ్మా పెరుగంతా జూలే సేనమ్మా
వెన్నంతా మెక్కే సేనమ్మా కృష్ణుడు :
ఒక్కడే ఎట్లా తినే సేనమ్మా ఎక్కడవైనా కలదమ్మా - ఇది ఎక్కడనైనా కలదమ్మా విన్నావటమ్మా ఓ యశోద గోపిక రమణులు కల్లలు -
ఈ గోపిక రమణుల కల్లలు

<OCRpageNumber>28</OCRpageNumber>
End of current page

గోపికలు :
ఆఁ! ఎలా బూకరిస్తు న్నాడో! పోనీ, పట్టిద్దా మంటే చిక్కుతాడా! భామలందరొక యుక్తిని పన్ని గుమ్మము నొకరుగ కాచి యుండగా
ఒకరింట్లో విని గజ్జెల గలగల ఒకరింట్లో వివి వేణుగానమూ (ఆహా! ఇంకేం) దొంగ దొరికేనని పోయి చూడగా ఛంగువ వెటకో దాటిపోయె
ఎలా వచ్చావో ఎలా పోయెనో
చిలిపి కృష్ణునే అడగవమ్మా కృష్ణుడు :
నాకేం తెలుసు? నేనక్కడ లేందే! యశోద :
మరి ఎక్కడున్నావు?
కాళింది మడుగున విషమును కలిపే కాళియు తలపై తాండవ మాడి ఆ విష సర్పము నంతము జేసి
గోవుల చల్లగ కాశానే... గోపికలు, కృష్ణుడు పాత్రలతో వచ్చే నృత్య నాటికలో యశోద పాత్రను కాకినాడ రాజరత్నం ధరించింది. తెలుగు
సినిమా పుట్టిన తొలి దశాబ్దంలోని చిత్రాల్లో ఈమె చాలా ముఖ్య పాత్రలు ధరించింది. ఇందులో యశోదగా, ఆ వాటికలో మాత్రమే
కనిపిస్తుంది. బాల కృష్ణుడిగా నటించిన బాధీ, పుష్పవల్లి కొడుకు, ప్రఖ్యాత హిందీ ఐటి రేఖ - అన్న, అప్పట్లోనే, బాబీ సువర్ణసుందరి,
భక్త మార్కండేయ మొదలైన చిత్రాల్లో ప్రధాన పాత్రలు ధరించాడు,
ఓసారి గుమ్మడి చెప్పారు : ఒక దృశ్యంలో కృష్ణుడు, బలరాముడు పక్క పక్కనే కూచుని వుంటారు. దర్శకుడు కె.వి. రెడ్డి ట్రాలీ
షాట్ ఏర్పాటు చేసి, బలరామ, కృష్ణ పాత్రలను 'ప్రొఫైలిలో చూపడానికి ట్రాలీని ముందు వెనకలకు కదిలిస్తూ, మారుస్తూ చూస్తు న్నారు.
అంతసేపు ఎందుకలా తంటాలు పడుతున్నారన్న సందేహం ఎవరికో రాగా, “మరేం లేదు, బలరాముడు, కృష్ణుడు ఇద్దరూ
అన్నదమ్ములు. రామారావు, గుమ్మడి ఇద్దరి ముక్కులూ ఒక్క తీరులోనే వుంటాయి. కనీసం వీరి ముక్కులవైనా 'ప్రొఫైలిలో చూపిస్తే,
ఉన్నంతలో అన్నదమ్ములకు పోలికల్ని చూపవచ్చు గదా అవి తాపత్రయం\" అన్నారు కె.వి.రెడ్డి.

<OCRpageNumber>29</OCRpageNumber>
End of current page

చిలిపి కృష్ణుని చిన్నతనపు లీలలు చూస్తూ, అందరూ ఎంతగానో వినోదిస్తు న్నారు. 'ఇవా మీ పన్లు ' అన్నట్టు రుక్మిణి, కృష్ణుని ఓరకంట
చూస్తే తన ప్రజ్ఞకు మురిసి కృష్ణుడు చిరునవ్వు చిందిస్తు న్నాడు. అలా నృత్యవాటిక సాగుతూ వుండగా - కృష్ణునికి అక్కడ,
ఎండుకొలువులో పరాభవింపబడుతున్న ద్రౌపది ఆర్తనాదం వినిపించింది.
హే కృష్ణా! ముకుందా! మొరవినవా! నీవు వివా దిక్కెవరు దీమరాలిగవవా - కృష్ణా నా దీవగతిని గనవా... కృష్ణా... కృష్ణా...
కృష్ణుడు ఈ లోకం మరిచి, ద్రౌపదికి సంభవించిన దురవపమ చూసి, క్రోధాలోచనలో పడ్డా డు. కృష్ణుడి పరధ్యానం గమనించి,
బలరాముడు \"కృష్ణా కృష్ణా\" అని పిలిచి, \"ఏమిటది? ఏమైంది?\" అని అడిగాడు ఆందోళనగా,
“ఏముంది? కౌరవుల దురంతాలకు అంతులేకుండా వుంది. మాయాద్యూతంతో పాండవుల రాజ్యాన్నే ఆపహరించింది చాలక, ధర్మబద్దు లైన
వారిని అవమానించి, కట్టు బట్టలతో కావనలకు పంపుతున్నారు\" అన్నాడు కృష్ణుడు. \"ఇంత ఆవ్యాయమా?\" అని తీవ్రంగా
చూశాడు బలరాముడు. \"ఎంత దురాగతం?\" అని ఒక యాదవ నాయకుడంటే, \"కారవుల కండకావరం! మనమీ అధర్మాన్ని
సహించి ఊరుకోరాదు. అన్నయ్యా! వాకాజు ఇవ్వండి. చతురంగ బలాలతో వెళ్ళి - \" అని సాత్యకి సంసిద్ధు డు
కాబోతుంటే, \"పాత్యకీ! నీవు ఆవేశపడకు. అధర్మం నేనూ సహించను. ఇప్పుడే హస్తినాపురానికి పోయి, కౌరవులకు బుద్ది చెప్పి
పాండవులకు రాజ్యం ఇప్పించి మరీ వస్తా ను. దుర్యోధనుడు నా శిష్యుడు. నా మాట ఎప్పుడూ జవదాటడు. రథాన్ని సిద్ధం
చేయించు\" అన్నాడు ఆవేశపరుడై బలరాముడు.
\"ఆ మాయలమారి శకుని ఇంతపని చేస్తా డని భయపడుతూనే వున్నాను\" అన్నది రుక్మిణి.

<OCRpageNumber>30</OCRpageNumber>
End of current page

“ఎవరేంచేసినా వచ్చే బాధలు మనకేగా!\" అన్నది రేవతి. శరీఖకు అంతా ఆగమ్యంగా వుంది. ఆందోళనగా కృష్ణుని వంక చూసింది.
“భయపడకు శరీ! నేనున్నానుగా\" అని కృష్ణుడు శశిరేఖమ ధైర్య వచనంతో అనునయించాడు, అక్కడ -
పాండవులను జదం పేరుమీద పూర్తిగా ఓడించి, గెలుపు సాధించినందుకు శవికి ఘన సన్మానం జరిపారు కౌరవ సోదరులు, శకునిని
భుజాలమీద ఎత్తు కుని, “శకుని మమకూ, ఔ\" అంటూ జయజయధ్వానాలు చేస్తూ ఆభినందనలు ఆందించసాగారు.
*మాయ మంత్ర తంత్ర ప్రవీణ! మహా మంత్రిమణీ!\" అంటూ బిరుదులు వర్తిస్తూ తలలోని తంత్రాలకూ\"*చేతిలోని పాచికలకూ\" E
E\" అంటూ దుర్యోధనుని మందిరానికి శకునిని ఎత్తు కొని తీసుకొచ్చాడు. \"స్వాగతం మామా, సుస్వాగతం\" అని ఆహ్వానించాడు
దుర్యోధనుడు,
“దుర్బరం దుర్యోధన దుర్బరం! గుళ్ళ పూజలు చాలక నాకీ జాతరేమిటి? ఏయీ సోదరుల సత్కారం దుర్బరం!\" అన్నాడు శకుని.
“దుర్బరం కాదు మామా! నీ ప్రజ్ఞకు దృష్టి కొట్టకుండా మంగళాచరణం చేయించాలి\" అన్నాడు అల్లు డు, \"ఆడి తక్షణ కర్తవ్యం\"
అని దుశ్శాసనుడు అందుకుని, పండితుల్నీ ఉపక్రమించమన్నాడు. శర్మ, శాస్త్రి అన్న ఆ బ్రాహ్మణ ద్వయం కౌరవుల వెంట నిత్యం
వుంటూ, వీలైనప్పుడల్లా మంత్రోచ్చారణ చేస్తూ, కీర్తిస్తూ, మడులూ, మాన్యాలూ పొందుతూ వుంటుంది.
“కవచమితి కవచమితి పరమం పవిత్రం, రక్ష ఇతి రక్ష ఇతి శుభదం సుచిత్రం మహా మాయ మంత్ర తంత్ర ప్రవీణులై సుధీమణులగు శ్రీ
శకుని మహాశయులవారి చండ ప్రచండ భీషణకు - సుప్రసిద్ధు లగు శుక్ర బృహస్పతుల ఈర్షారిష్ట నిష్టు ర దృష్టిదోషంబు తగులకుండా - ఓం
శాంతి ఓం శాంతి ఓం శాంతి శాంతి శాంతి!\" అని శబని మీద విభూతి చల్లు తూ, నేత్రపాఠం ఆరంభించారు - శకుని తనకు
చాలుననీ, దుర్యోధనునికి కూడా దిష్టి తీయమనీ సూచించాడు.
\"కవచమితి కవచమితి పరమం పవిత్రం! రక్ష ఇతి రక్ష ఇతి శుభదం సుచిత్రం! చతుస్సాగర పర్యంత సర్వ సర్వంసహా చక్రవర్తి శ్రీశ్రీ
దుర్యోధన సార్వభౌముల వారికి - పరమ పాపిష్ట శత్రు జన ప్రతిష్టా రిష్ట కష్టంబులు కలుగకుండఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
శాంతి!!\" ఆని పండితులు దుర్యోధమడికి దిష్టి తీస్తూవుంటే - \"చాలు! ఈ పండితులకు దశాగ్రహార సహస్ర గోదావాలు
ఇప్పించండి!\" అని ఆనతిచ్చాడు దుర్యోధమడు - పండితులకు దిమ్మతిరిగేలా “మహా మహా ప్రసాదం\" అన్నాయి ఆ రెండు
కంఠాలూ ఉబ్బి తబ్బిబ్బయి. \" ఇష్టపురుష చతుష్టయంబునకు సమష్టిగా, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తూ!\" అని
ఆశీర్వదించాయి,
“జయము జయము సార్వభౌమా! తమ గురుదేవులు బలరామరేవులు విజయము చేయనున్నారని వార్త వచ్చినది!\" అని ప్రతీహారి వార్త
తెచ్చాడు. శకునికి వెంటనే ఏదో ఆలోచన ఇలిగి, “ఆఁ - ప్రతీహారీ సమయానికి శుభవార్త తెచ్చావు. ఇదిగో!\" అని,
ముత్యాలహారంలో ప్రతీహారిని సత్కరించి పంపాడు,
\"శుభవార్త ఏమిటి మామా! నాకు భయంగా వుంది. ఎందుకు వస్తు న్నారో ఏమిటో, ఆపలే ఆయన ముక్కోపి!\" అని, బలరాముని
రాక విప్ప దుర్యోధనుడు కలవరపడ్డా డు.
31

<OCRpageNumber>31</OCRpageNumber>
End of current page
baksiman tumari Chamber 'Sesiretha
th.sothea,

<OCRpageNumber>32</OCRpageNumber>
End of current page

\"పర్వాలేదు దుర్యోధనా! ముక్కోపానికి విరుగుడు ముఖస్తు తి వుండనే వుంది. బలదేవునికి అఖండ సన్మానం చేయించు. అమిత
సంతుష్టాంతరంగుడై నీ గురుదేవుడు వీవడిగిన వరము ఆవాలోచితంగా ఇస్తా డు. అతని కూతురు శశిరేఖను మన లక్ష్మణకుమారునికిచ్చి
వివాహం చేయించు. దానితో బలరామదేవుడు మన పక్షం, దానితో యాదవులు మన పక్షం, అవ్వారితో విధిలేక శ్రీకృష్ణుడు కూడా మన
పక్షం కాక తప్పదు\" అని పథకం చెప్పి, శకుని నవ్వాడు. “భలే మామా భలే! అదే మన తక్షణ కర్తవ్యం\" అన్నాడు.
దుశ్శాసనుడు - తన 'తక్షలు వాక్యాన్ని' అప్పగిస్తూ,
\"మామా! రాజకీయంగా మీ ఎత్తు ప్రశంసించదగ్గదే. కాని తండ్రిని మించిన మానధనుడే మన లక్షుల కుమారుడు, ఆ దూడవ
కన్యను స్వీకరిస్తా డా అని” అని సందేహం వెలిబుచ్చాడు. కర్ణుడు.
\"ఆహా! తప్పక స్వీకరిస్తా డు. అది వాదీ భారం\" అవి శకుని, లేచాడు.
లక్ష్మణ కుమారుడు, ఆతిలక్షణంగా తయారై తన మందిరంలోని విలువుటద్దంలో తన ముఖారవిందాన్ని చూసుకుని మురిసిపోతూ
కర్ణాభరణాలను సరిచేసుకుంటూ, కూనిరాగాలతో సంగీతాలాపన చేస్తూ కళ్ళు తిప్పి ఈఈలవేసి \"సారథి\" అని పిలిచాడు. సారథి,
వారధివంటి అంతరంగ కార్యదర్శి గనక, అమనిత్యం కుడిభుజంలా వుండి, \"రాజన్\" అని పలుకుతూ వుంటాడు. 'ఎలా వున్నది
నా ముందర వదనారవిందం' అన్నట్టు చూశాడు లక్షల కుమారుడు. “ఓహోహో ఆహాహా అని స్తు తించాడు. సారధి.
లక్ష్మణకుమారుడి వెర్రి వెంగళప్పాయితవం తెలిపిన వాళ్ళు గవక, జంట పండితులిద్దరూ వీలున్నప్పుడల్లా ప్రవేశిస్తూ, అతన్ని కీర్తిస్తూ
మంచివో, మామూలువో సంపాయించుకుంటూ వెళ్తూ వుంటారు.
\"సురుచిరాకార రణధీర శూరవీర లక్ష్మణకుమార, సుకుమార..... అవి స్తోత్రం వల్లిస్తూ జంట పండితుల్లోని శాస్త్రి ప్రవేశిస్తూ వుంటే -
\"చాలు ముఖస్తు తి\" అన్నాడు లక్ష్మణకుమారుడు - ముఖం కోలగా పెట్టి, \"ఆస్తు \" అన్నాడు శాస్త్రి

<OCRpageNumber>33</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>34</OCRpageNumber>
End of current page

\"ప్రభూ మరి నమ్న వినండి\" అని శర్మ ఆరంభించాడు - 'అభిమన్యుని జన్మకవ శుభమైనది మీదు జన్మ\" అంతే.
లక్ష్మణకుమారుడి బుగ్గలు బూరెల్లా పొంగాయి. భళీ! ఇదీ కవిత్వం!\" అన్నాడు బహుమతి అందిస్తూ తవమ పాడకపోయినా
అభిమన్యుడి మీద నిందాస్తోత్ర పాఠాలు చదివితే చాలు - లక్ష్మణకుమారుడు మురిసిపోతాడు. ఆ విషయం తెలుసు గనుకనే, శాస్త్రి
కూడా అందుకున్నాడు. “వనవాసము వాని ఖర్మ - ఘనరాజ్యము మీది సుమ్మ\" అని, *రెప్ప బలికితిరి\" అని యువరాజావారు,
శాస్త్రిని సత్కరించారు.
“జయీభవ! తమ దర్శనార్థం తాతపాదులవారు వేంచేసినారు ప్రభూ\" అని ప్రతీహారి విన్నవించగానే “సమయం కాడు\" అన్నాడు
లక్ష్మణకుమారుడు \" మీరు కానీండి' అన్నట్టు పండితులను చూసి.
\"యుద్ధకాండలో ఉపద్రవంగా పద్మవ్యూహం పన్నినవేళల\" ఆని శాస్త్రి అందుకోగానే -
పురోగమించుటే వావికి తెలియును. తిరోగమించుట తమకు తెలియును\" అని శర్మ పూర్తి చేశాడు • పాపాభివయం చేస్తూ భాష అర్థం
చేసుకోలేని యువరాజు, 'ఆపువవుమ' ఆవుటు హాయిగా నవ్వాడు.
\"ఆతనికి మీ తెలది - అతనికి మీ సుళువేరీ - ఆతవికి మీ కళ ఏదీ - స్తు తి గాదిరి స్తు తిగాదిది\" ఆని జంట మళ్ళీ అందుకుంది.
ఆనంద సాగరంలో ఈదులాడుతూ, ఉక్కిరిబిక్కిరి అవుతున్న యువరాజా వారిని చూసి “ రాజవ్! తానా ఆంటే, తందానా ఆని వీరు
బహుమానాలు పుచ్చుకున్నారు. ఈ తావ శర్మ, తందాన శాస్త్రి మనముందు పనికిరారు. నా ముఖస్తు తి వినండి. 'ఆటు ఇద్దరు ఇటు
ఇద్దరు - అభిమమ్యని బాబాయిలు - అటు కూడివ, ఇటు కూడిన నలుగురంటే నలుగురే... మరి తమకో? నూటికి ఒక్కడే తక్కువ
వేటివేటి బాబాయిలు, బాబో ఏమని చెప్పుదు బాబాయిల సేన తమది, బ్రహ్మాండముగా \" అని పద్యకవిత్వం చదివిపట్టు చదివాడు -
పారథి. 'లెప్పాలి లెస్సగా బలికితివిరా సారథి\" ఆని అభినందించాడు లక్ష్మణకుమారుడు.
“నాయనా! లక్ష్మణకుమారా!\" అని ఆప్యాయంగా పిలుస్తూ ప్రవేశించాడు శకుని. “ఓ మీరా! తాత పాదులు! వూ.. ఇక మీకు
సెలవు\" ఆని స్తోత్రపాఠకుల్ని' పంపేశాడు లక్ష్మణకుమారుడు వీర విద్యాసాన్ని చూపుతూ,
“ఆహాహా! ఎంత ముచ్చటగా వున్నావు. నువ్వు శృంగారవీరుడివి. వీకొక ప్రియమైన వార్త చెబుతాను - కూర్చో\" అన్నాడు శకునితార,
\"వీరలక్షణం విలాసంగా వించునే వివాలి చెప్పండి! \"చూడు! ఈ అఖండ సామ్రాజ్యానికి నవ్వు యువరాజువి.\" “ఆంతేవా!\"
“అంతే కాదు నాయనా, యువ రాజరాజు, యువ పార్వభౌముడివి, యువ చక్రవర్తిఏ\" ఆని శకుని కీర్తిస్తూ వుంటే,
లక్ష్మణకుమారుడు అవునన్నట్టు , తీవిగా విన్యాసాలు మారుస్తూ హాయిగా మురిసిపోయాడు.
“ఇక వీపు వివాహం చేసుకోవాలని, నేనూ మీ నాన్నా నిశ్చయించాం\" \"అయితే నేనూ విశ్చయించాను\" ఆవాడు 'నేవేవా తక్కువ'
అన్నట్టు ఆ యువచక్రవర్తి,
\"ఆ సంబంధం కూడా ప్రశస్తమైనది. పెళ్ళికూతురు భువనైకసుందరి - 46. మన బలరామదేవుని కూతురు!\"

<OCRpageNumber>35</OCRpageNumber>
End of current page
వాహిని స్టూడియో ప్రవేశమందిరం
పంగీత దర్శకుడు
ఘంటసాల '
మాయాబజార్' చిత్రానికి టై టిల్స్లో ‘పంగీతం ఘంటసాల\" ఆవి వేసినా, వాలుగు పాటలకు యస్.రాజేశ్వరరావు వరసలు కల్పించారు.
ఆదిలో ఆయన్నే సంగీత దర్శకుడిగా పెట్టు కున్నారు. కానీ, కారణాల వల్ల ఆయనకు కుదరనందువల్ల వాలుగు పాటలు కంపోజ్ చేసిన
తర్వాత, ఘంటసాలనే సంగీత దర్శకుడిగా, విజయ వారు స్థిరపరిచారు. ఐతే, ఆ నాలుగు పాటలూ పల్లవుల వరకే కంపోజింగ్
ఆయినాయిగాని, రికార్డింగ్ జరగలేదు. ఆర్కెస్టైజేషనూ, రికార్డింగూ అంతా ఘంటసాలే చేశారు గనక ఆయన పేరే వేశారు. రాజేశ్వరరావు
వరుసలు కల్పించిన ఆ నాలుగు పాటలూ : లాహిరి లాహిరి లాహిరిలో, నీవేనా నమ తలచినది, చూపులు కలసిన శుభవేళ, వీకోసమే
నే జీవించునది.

<OCRpageNumber>36</OCRpageNumber>
End of current page

“సిగ్గు సిగ్గు! ఆ అనాగరిక యాదవ సామంత రాజునకు నేను ఆల్లు డనగుటయ! ఆసంభవం\" బుంగమూతి పెట్టా డు లక్ష్మణ
కుమారుడు,
\"ఐతే ప్రమాదమేనే! ఆ కవ్యము అభిమన్యుడు వరించాట్ట\" అన్నాడు శకుని తన 'బాణం' వేది. ఆ దెబ్బకి దారికొస్తా డవి శకునికి
కచ్చితంగా తెలుసు - అలాగే దారికొచ్చాడు లక్ష్మణకుమారుడు. అయితే నేనేనా వరించలేనిది! అభిమన్యుడు వరించిన కన్యలందర్నీ నేనే
వరిస్తా ను. వాడికి ఇలాతలంలో కన్య దొరక్కుండా చేస్తా ను.. తాతా! ఆ రేఖ వాకే కావాలి\" అన్నాడు విశ్చయంగా, ఖచ్చితంగా
“బుద్ధిశాలివి నాయనా బుద్ధిశాలివి! అయితే ముహూర్తం పెట్టిస్తా ను\" అన్నాడు శకుని తన పాచిక పారినందుకు ఆవందంగా నవ్వి,
“ఆది మీ యిష్టం!\" అని యువరాజు ఆర్భాటంగా ఇదిలాడు. శకుని నవ్వుకున్నాడు. | గీతాలతో, వాట్యాలతో, సుతిపాతాలతో
బలరామ దేవుని, కౌరవ సోదరులు ఆఖండ స్వాగతంతో ఆహ్వానించారు. శాస్త్రీ శర్మలు - \"జయీభవ! ఆఖిల ధర్మవతారా! ఆశ్రీత
లోక రక్షకా! ఆపరిమిత శిష్య వత్సలా! సర్వకల్యాణ గుణధామా సకల జగదభిరామా! శ్రీ శ్రీ బలరామ సార్వభౌమా! జయీభవ!
విజయీభవ!\" అని చెరో పక్క విలబడి కీర్తిస్తుండగా బలరాముడు, మందిరంలోకి ప్రవేశించాడు. నాట్యకత్తెలు పూలు, పన్నీరు జల్లి
నాట్యం చేస్తూవుండగా, కౌరవ సోదరులు పట్టు తివాచీలు పరచి, బలరాముని నడిపించి తీసుకొచ్చి సింహాసనాసీమడివి చెయ్యగా,
బలరాముడి మనస్సు ఆనందంతో పొంగిపోయింది. ఆ పాగర్తలు, ఆ సత్కార పద్మావాలూ చూడగానే, తవెందుకొచ్చిందీ మరిచిపోయి,
ఆ లోకంలో లీనమై పోయాడు,
తను అభిమన్యుడు వరించిన కన్యను వివాహం చేసుకోబోతున్నానన్న సంతోషంలో లక్ష్మణకుమారుడు - “ఆతనికి ఏ తెలిపేదీ ఆతవికి నీ
సుళువేరీ - ఆతనికి నీ కళ ఏదీ.\" అని జంటకవులు స్తు తించిన వాక్యాన్ని నెమరువేసుకుంటూ “ఎవరికిరా పారధీ?\" అని అడిగాడు.
\"తమరికేలెండి...\" ఆని ఆవబోతే \"ఆ\" అని లక్ష్మణకుమారుడు గద్దించాడు. \"ఆహహ ఆభిమమ్యడికి లెండి\" అన్నాడు
సారథి.
“విజయోస్తు విజయోస్తు వీరావతారా! శ్రీరస్తు శ్రీరస్తు శృంగారసారా\" అని కీర్తిస్తూ 'పండితజంట' ప్రవేశించింది. ఆది జోలపాటలా
వుందని 'జో-జో\" అని ప్రతి కలిపాడు యువరాజు - 'చాలు మీ జోలపాట\" అని గద్దింపు గద్దించి. 'అస్తు ఆస్తు \" అన్నాయి
జంట కంకాలు.
శ్రీవారు శీఘ్రంగా వేంచేసి, బలరామదేవుల ఆశీర్వాదం పుచ్చుకురావాలి అన్నాడు శాస్త్రి,
“సిగ్గు సిగ్గు! పుచ్చుకొనుట విప్రలక్ష nel ఇచ్చుటి రాజలక్షణం!\" అని కొట్టిపారేశాడు ఆ మాటని యువరాజు, “అసు ఆపు\"
ఆన్నాయి కంఠాలు జంటగా,
\"హే రాజన్! మీరిలా జాప్యాలస్యం చేస్తే శశిరేఖమ్మగారు మీకు దక్కదు. కాబోవు మామగారికీ వందన నమస్కారం చేస్తా నని మాట
ఇచ్చారు!\" అని మాట అందించాడు సారథి. .
\"వందనం కాదు. నమస్కారం మాత్రమే చేతుమంటిమి. కానీ అది చేయువిధం?\" అని అడిగాడు యువరాజు అమాయకంగా

<OCRpageNumber>37</OCRpageNumber>
End of current page

“అదేముంది ప్రభూ! ఇలా చేతులు జోడించి\" అని నమస్కారం అంటే ఏమిటో శర్మ చెప్పబోతూ వుంటే - “సిగ్గు సిగ్గు! అది మీ
ఆలవాటు\" అని మళ్ళీ కొట్టిపారేశాడు లక్ష్మణకుమారుడు • దూరంగా కదిలి, \"ఆపు ఆస్తు \" అంది కంకద్వయం.
\"హే రాజనీ! నేను చెబుతాను వినండి. చూశారూ! మన ధర్మరాజులవారు భీష్ములవారికి, ద్రోణాచార్యులవారికీ, తాతవారికీ
నమస్కరించేవారు; మీరు చూసి నవ్వుకునేవారు! కొంచెం కష్టం అయినా, ఇలా వంగి వినయంతో కరిగి ముద్దయిపోయి, ఇలా ఇలా.
ఇలా. ఇంతే ప్రభూ\" అని వంగుతూ వంగుతూ, వటించి చూపాడు - కార్యదర్శి పారధి.
\"ఇంతకంటే ద్విగుణంగా వేమా కాగలము. లేలే! రండి\" అని బయల్దేరాడు లక్ష్మణకుమారుడు - జంట కవులు వెంటరాగా.
అక్కడ, బలరాముడికి సకల మర్యాదలూ చేసి, లోబరుచుకుని, ద్యూతం ఎలా జరిగిందో, పాండవులు ఎలా ఓడిపోవలసివచ్చిందో, కథ
మార్చి వివరించసాగాడు శకుని,
\"పైగా, ఈ జూదం కూడా భీష్మ ద్రోణ విదురాది ధర్మవేత్తల అమమతితో, వారి సమక్షంలోనే జరిగింది. ఏదైనా ఆధర్మం జరిగితే, వారు
సహిస్తా రా? అని శకుని అనగానే, \"అవును ధర్మద్యూతంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే. నేనూ
అంగీకరించాను\" అన్నాడు బలరాముడు.
\"తమరే కాదు. పాపం ధర్మరాజు కూడా అంగీకరించాడు. కానీ ఆ భీముడే తాడ్రాకారం దాల్చి భీషణ ప్రతిజ్ఞలు చేసి వెళ్ళాడు\"
అన్నాడు శకుని దుర్యోధనుని వంక చూపి..
38
<OCRpageNumber>38</OCRpageNumber>
End of current page

\"మామా! ఆ పిచ్చి ప్రలాపాలన్నీ చెప్పి, వారి మనసు నొప్పించడం దేనికి?\" అవి వంత పాడాడు దుర్యోధమడు. “చెప్పవీ సిగ్గులేక
ప్రతిజ్ఞలు కూడానా? ఏమవి?\" అని అడిగాడు బలరాముడు. “ఏముంది - పిచ్చెత్తినట్టు కనిపించిన వాళ్ళందర్నీ చంపుతావవి!\"
అన్నాడు కర్ణుడు.
\"నా రొమ్ము చీలుస్తా నన్నాడు. వా రక్తం తాగుతానన్నాడు. వేపం చేశామ? అవుగారి ఆజ్ఞ. వా తక్షణ కర్తవ్య el\" అవి దుశ్శాసనుడు
తన పలుకు\" పలికాడు 'మరి, ఆ ద్రౌపది.' అని ఏదో చెప్పబోతూ వుండగా -
\"ఆ ఆ ఒక్క ద్రౌపది బంధువర్గమేవా - లోకమంతా తవ పక్షం, ఇక కౌరవ వంశం వాళహం తప్పదు తప్పదు అని, ప్రళయం చేస్తూ
వుంటే, నేను పట్టలేక ఆవేశామ - మా రారాజు పక్షం కొండంత దేవులు బలదేవులే వున్నారని ఐతే, ఆ బలదేవుడి ఎదుటే ఈ
దుర్యోధనుడి తొడలు విరగ్గొడతామ - ఏం చేస్తా డు! ఆ ముసలి - ఆ యారవుడు.\" అవి శకుని పైస్థా యిలో రేకెత్తిస్తూ వుండగా -
బలరాముడు ఒక్కసారి లేచాడు -
“పరమ దుర్మార్గుడు వాడు. ఈ వైరానికి వాడే కారణం. వాడిని ఏం చేసినా పాపంలేదు!\" అని కోరావేశంతో ఆరిచాడు.
“మించి శాంతించాలి, తమరు పెద్దలు, అందరి శుభం కోరేవారు. ఏదో మీకు చెప్పుకుంటే, కొంత భయం తీరుతుందని
చెప్పావేకాని.\" అని శకుని, బలరాముని క్రోధం తగ్గించడానికి అనబోతూ వుంటే -
*గురుదేవా! ఈ భయాలు, ఈ ఈర్యలూ వాకెందుకొచ్చినవి! ఈ జూదంలో నాకు సంక్రమించిన ఆ రాజ్యం యావత్తు గురుదక్షిణగా
తమకు సమర్పించుకుంటాను. తమరు వాళ్ళరాజ్యం వాండిచ్చేసి, ఈ వైరానికి శాంతి చెప్పించండి\" అన్నాడు దుర్యోధనుడు -
'ధర్మరాజు' లాగా,
\"అనవసరం! అపాత్ర దానం కూడా మహాపాపమే, దుర్యోధనా! నీ వితరణ శీలానికి మెచ్చి, నీకు వరమిస్తు న్నాను. కోరుకో\"
అన్నాడు బలరాముడు. అంతలోనే అక్కడికి ఏతెంచిన లక్ష్మణ కుమారుడిని చూసి శకుని ఆహ్వానిస్తూ \"ఆ » లక్ష్మణకుమారా!
సమయానికి వచ్చాను. రా నాయనా, గురుదేవుల పాదాలకు నమస్కరించు\" అన్నాడు. ఆవడమే తడవుగా రెండు పాదాలమీద తలను
ఆనించి, చేతులతో పాదాలు పట్టు కుని స్థిరపడిపోయాడు లక్ష్మణ కుమారుడు.
\"కళ్యాణ ప్రాప్తిరస్తు ! దుర్యోధనా! విషయంలో విన్నేమించేడే వీ కుమారుడు అని ప్రశంపించాడు బలరాముడు సంతోషంతో పొంగిపోతూ,
\"పెద్దలంటే గౌరవం. తండ్రి ఎదుట తలే ఎత్తడు. ఇక తమరంటే అలవి కాని భక్తి\" ఆని మాట సాయం చేడు శకుని,
\"అవును. అవే ఉత్తమ పురుష లక్షణాలు. భావి పమ్రాట్టు లకు వన్నె తెచ్చేవి. లీ వాయవా!\" అన్నాడు బలరాముడు. యువరాజు
కదలలేదు, మెదలలేదు. “ఏమీ! ఏం కావాలి?\" ఆని ఆడిగాడు బలరాముడు.
\"చిరంజీవికి చిరకాల వాంఛ. మీ శశిరేఖ తవ పట్టమహిషి కావాలని తపస్సు చేస్తు న్నాడు. మీరా వరం కటాక్షించాలి\" ఆని శకుని ఉన్న
విషయం బయట పెట్టేశాడు రామ వేసిన \"పాచికకు బలరాముడు బలయిపోయాడని, నిర్ధా రించుకుని. ఆ ప్రశంసలు, పాగర్తలూ
బలరాముడిని మత్తెక్కించడంతో, తాను ఇదివరకు సుభద్రకు ఇచ్చిన మాట పూర్తిగా మరిచిపోయి, \"ఆవశ్యం!! అంతకంటేవా!\" అని
కొత్త మాట ఇచ్చేశాడు బలదేవుడు లక్ష్మణ కుమారుని
ఓవరీస్తు

<OCRpageNumber>39</OCRpageNumber>
End of current page

శ్రీకృష్ణుడు చెల్లెలు సుభద్రనీ అభిమన్యుడివీ పుట్టింటికి తీసుకొచ్చాడు. పాండవులంతా వనవాసంలో వున్నారు. రాజ్యం పోయింది.
భోగభాగ్యాలు పోయాయి. సుభద్రాభిమన్యులు వారబట్టలు కట్టు కుని, అతి సామాన్యులై కృష్ణునితో ద్వారకకు వచ్చారు. వారి రాకకు
ద్వారకావాసులు స్వాగతం చెబుతూ \" శ్రీకృష్ణులవారికి\" ?\" అని \"అభిమన్యుకుమారునికి \"
T అవి, జయ జయ ధ్వానాలు చేస్తూ వుంటే దారుకుడు రథం తోలుకుంటూ వచ్చి కోటలో విలిపాడు. రుక్మిణి, శశిరేఖ, సాత్యకి
మున్నగువారంతా ప్రవేశ ద్వారం దగ్గర నించుని ఆప్యాయంగా ఆహ్వానించారు.
\"రా సుభద్రా!\" అన్నది రుక్మిణి రథం దిగుతున్న సుభద్రను చూసి, సుభద్రాభిమన్యులు రుక్మిణికి పాదాభివందనం చేశారు. ఆమె
\"కళ్యాణమస్తు \" అని ఆశీర్వదించింది. “పాండవులందరికీ కుశలమేనా అన్నయ్యా!\" అవి పాత్యకి అడిగాడు.
• ప్రతాపవంతులకు ఎక్కడున్నా కుశలమే\" అన్నాడు శ్రీకృష్ణుడు. శరరేఖ సుభద్రకు నమస్కరించింది. \"కులాసాగా వున్నావా అమ్మా\"
అన్నది సుభద్ర ఆప్యాయంగా చూస్తూ, శశిరేఖ తలవూపిందేగాని, ఆమె చూపు మాత్రం అభిమన్యుని
మీదే వున్నది.
\"శశీ! చూశావా! మీ బావ సత్యవంతుడై వచ్చాడు.\" అన్నాడు కృష్ణుడు సత్యవ్రతాన్ని పాటిస్తు న్న సమయంలో పున్న అభిమన్యుని
చూపిస్తూ, శశిరేఖ ఆనందంగా అభిమన్యుని చూసింది. అభిమన్యుడు ఆమెను ప్రేమగా చూసి, కళ్ళతో పలకరించాడు.
\"ఆయన సత్యవంతుడైతే, ఈమె సావిత్రి అవుతుంది. మా అమ్మాయేం తక్కువకాదు లెండి\" అన్నది రుక్మిణి. సుభద్రాభిమన్యులు
వచ్చిన వార్తను, రేవతికి జేరవెయ్యడానికి సేవిక నెమ్మదిగా లోపలికి పరుగెత్తింది.
\"రుక్మిణీ! పెద్దవదిన కనిపించలేదు - కులాపాగా వుందా? అని అడిగింది సుభద్ర - రేవతి కోసం అటూ ఇటూ వెతికి
\"ఆవిడొక సత్యకాలపు మనిషి. రాజ్యం పోయింది. మీకు కాదు తనకన్నట్టు విచారిస్తోంది.\"
\"అవునవును. మనం ఉత్సాహంగా వుంటే ఆవిడా ఉత్సాహంగానే వుంటుంది. పదండి. రా అల్లు డూ!\" అని అందర్నీ లోపలకి
తీసుకెళ్ళాడు. కృష్ణుడు.

<OCRpageNumber>40</OCRpageNumber>
End of current page

రేవతీదేవికి ఆభరణాలు, అలంకరణలూ వుంటే చాలు - ఆకలి, దప్పినా ఎరగదు. ఇష్ట సేవిక కేశాలంకరణ చేసి పూలు ముడుస్తూ
వుంటే, రేవతి ఆనందంగా అద్దం చూసుకుంటూ మురిసిపోతున్నది.
“సుభద్రాదేవిగారిని చూడగానే నాకే శాలివేసింది అమ్మగారూ! వెనకటి వైభవమే లేదు! ఏ ఆభరణాలూ లేకుండా వట్టి వారబట్టలతో
వచ్చారమ్మా!\" అన్నది విచారం నటిస్తూ,
“ఊఁ! ఎంత చేసుకున్నవాళ్ళకి ఆంత! ఏం చేస్తాం\" అన్నది రేవతి కూడా జాలీ నటిస్తూనే, వ్యంగ్యం మిళాయించి.
\"మహారాణీ! సుభద్రాదేవిగారు వస్తు న్నారు\" అన్న కబురు రావడంతో రేవతి కంగారుపడింది. తనవంటి శ్రీమంతురాలు, అలాంటి
పేదరాలితో అసలు మాట్లా డకూడదు. కాని ఆమె లోపలికి వచ్చేస్తోంది. “చంపా, నా తలకి కట్టు కట్టవే\" అని చెప్పి, తాను జుట్టంతా
రేపుకుని, పూలు తీసి పారేసి, గుడ్డ కట్టు కుని పడుకుని మూల్గసాగింది -
రేవతి.
\"రామ్మా సుభద్రా రా పూ... సుఖంగా వచ్చారా కూర్చోమ్మా ఆదేం గ్రహచారమో, నవ్వు వచ్చేవేళకే వా! రోభారం పట్టు కుంది.
చూడ్డా నికి రాలేకపోయాను\" అంది రేవతి నీరసం, బాధ మిళాయించి మూలుగుతూ,
“రాగానే నేనే వద్దా మనుకుంటిని, చిన్నన్నయ్య, వదిన ఆ యింటికి తీసుకెళ్ళారు వదినా!\" అంది సుభద్ర పక్కనే కూచుని.
“ఏ యింటికి వెళ్తే ఏం లే ఆమ్మా నాకా పట్టింపు లేమీ లేవు. వూళ... ఇక అంతా ఇక్కడుండవలసిన వాళ్ళమేగా - ఆ
పన్నెండేళ్ళూనూ!\" అని మూలిగింది రేవతి - ఎత్తిపొడుపు ధోరణితో.
“ఎక్కడున్నా మా భోగాలకేం లోటులేదులే వదినా. నువ్వేం విచారించకు. అన్నయ్య ఎప్పుడొస్తా డో తెలిసిందా?\"
“ఏమో నన్ను అడిగి వెళ్ళారా, వాతో చెప్పి వస్తా రా! అసలే కోపధారి. అక్కడికి వెళ్ళి ఏం తగువు పెట్టు కొస్తా రోనని అదో భయంగా
వుంది.. అబ్బా... \" అని మూలుగు శ్రు తి హెచ్చించింది రేవతి.
“వదినా! నువ్వు చాలా బాధపడుతున్నావుగాని, కాస్త విశ్రాంతి తీసుకో\" అని బయల్దేరింది సుభద్ర,
4.

<OCRpageNumber>41</OCRpageNumber>
End of current page

చాలాకాలం తర్వాత కలుసుకున్నందుకు ముచ్చటపడుతూ, తోటలో ఆనందంగా పాడు కున్నారు ! శరేఖాభిమమ్యలు.


అభిమన్యు : చూపులు కలసిన శుభవేళా
ఎందుకు వీకీ కలవరము ఎందుకు వీకీ కలవరము ఉల్లా సముగా వేమాహించిన
అందమె నీలో చిందేమలే శశిరేఖ : చూపులు కలసిన శుభవేళా
ఎందుకు నీకీ పరవశము ఎందుకు నీకీ పరవశము ఏకాంతములో ఆవందించిన
నా కలలే నిజమాయెమరే || ఆభమమ్య : ఆలాపనలూ సల్లా పములూ
కలకల కోకిల గీతముల చెలువములన్నీ చిత్ర రచనలే
చలనములోహో నాట్యములే || శశిరేఖ : శరములవలెనే చతురోక్తు లను
చురుకుగ విసిరే నైజములే ఉద్యానవనమున వీర విహారమే చెలికడనోహో శార్యములే ||
ఇద్దరూ హాయిగా, పాడుకుంటూ, విహరించడం చూసి, రేవతీ మండి పోయింది. శశిరేఖమ పిల్చుడు రమ్మని దాసిని పంపింది.

<OCRpageNumber>42</OCRpageNumber>
End of current page

\"శశిరేఖమ్మగారూ! ఆమ్మగారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు\" అంటూ వచ్చింది దాసి. ఈ చిరాగ్గా చూసి, అభిమన్యునివేపు
గోముగా చూసింది. తి1 రేపే పౌర్ణమి. నౌకావిహారం మాట మరచిపోకు!\" అని గుర్తు చేసి శశిరేఖను పంపాడు అభిమన్యుడు.
\"ఏమిటమ్మా తలనొప్పిగా వుందా?\" అంటూ వచ్చింది ఈరేఖ - తలకు గుడ్డ కట్టు కుని పడుకున్న తల్లిని చూపి.
“ఆఁ! నీ తెలివితక్కువ పన్లకి తలనొప్పిగానే వుంది. ఆ తోటలోపడి మీ యిద్దరూ గంతులేమిటి చెప్పు!\" అని సరించింది రేవతి,
\"ఏమ్మా - బావతో ఆడుకుంటే?\"
“ఏం \" బావా నువ్వూ ఇంకా పసిపిల్లలనుకుంటున్నారా! ఈడొచ్చిన పిల్లవు. పెళ్ళి కాకముందు ఇలా తిరుగుతూ వుంటే నలుగురూ
నవ్వరూ! కుల పెద్దలు తప్పు పట్టరూ! ఎంత అప్రతిష్ఠ!\" అని చివాట్లు పెట్టింది రేవతి.
“మరి నన్నేం చెయ్యమంటావేమిటి?\"
“ఏం చెయ్యమంటానా - ఆ బావతో ఏ విహారాలు మానేయమంటాము. ఆతనితో అసలు మాట్లా డవద్దంటాను. బుద్ధిగా వుండి నా
కూతురనిపించుకోమంటాను, తెలిసిందా?\"
| ఏ మాత్రం ఆ మాటలు ఇష్టంలేని శశిరేఖ ఏ మాటా చెప్పకుండా చర్రు నలేచి వెళ్ళిపోయి, దభీమవీ తలుపు మూసింది. వన్నెల
విసనకర్రతో రేవతికి సేవచేస్తు న్న దాసి, ఆ చర్య చూసి కిసుక్కున నవ్వింది..
రేవతి అన్న మాటలకు, చూపిన ఆదరణకూ సుభద్ర బాధపడింది. ఒక మూల కూర్చుని విలపిస్తు న్న సుభద్రమ చూపి -
“సుభద్రా! ఏమిటమ్మా!\" అంటూ వచ్చింది రుక్మిణి.
\"ఏముంది - చెడి పుట్టిల్లు చేరకూడదంటారు, పెద్ద వదినగారి పరామర్శ చూసిన తర్వాత, ఇక్కడికెందుకొచ్చానా అనిపిస్తోంది ఆది
సుభద్ర బాధపడింది.
“ఏమిటి సుభద్రా ఇది! ఆమెగారి సంగతి తెలిసి కూడా నువ్వు ఇలా అనుకోవచ్చునా? రేపు బావగారు వచ్చిన తర్వాత ఆవిడే బుద్ధి
మార్చుకుంటుంది. పద, మీ అన్నయ్య వీకోసం ఎదురుచూస్తు న్నారు!\" అని ఆమనయించి తీసుకెళ్లింది రుక్మిణి.
వాటకానికి వుప్ప ఆదరణను పురస్కరించుకుని సురభి నాటక బృందంవారు \"మాయాబజారోను ఆవేక సంవత్సరాలుగా ప్రదర్శనలు
ఇస్తు న్నారు. విశేషం ఏమంటే, 'మాయాబజారీ చిత్రం విడుదలై, ఆమితంగా ప్రజల్స్ ఆకర్షించడంతో, చిత్రంలోని కొన్ని పాటలీ, కొంత
సంగీతాన్ని సురభి బృందాలు రంగస్థలం మీద వాడుకుంటున్నాయి.
'మాయాబజార్' సినిమాకి ముందుగా - \"శశిరేఖా పరిణయం\" ఆవు పేరు పెట్టా లని అనుకున్నారు, కాని, \"మాయాబజార్
పేరుకున్న పాప్యులారిటీని దృష్టిలో పెట్టు కుని - ఆ పేరే భాయం చేశారు. 'బజార్ అన్నది తెలుగు నూట కాదు. చిత్రానికి ఆ పేరు
పెట్టినా, చిత్రంలో ఎక్కడా 'బజార్ అన్నమాట రాకుండా జాగ్రత్తపడ్డా రు!
<OCRpageNumber>43</OCRpageNumber>
End of current page

TESTEN
ICLOUD
Krishna's chamduse 'Sesirekha'
nelle skich

<OCRpageNumber>44</OCRpageNumber>
End of current page

:
::
బలరాముడు హస్తినాపురం నుంచి తిరిగి వచ్చాడు. ఊరికే రాలేదు • రేవతీదేవికి అమిత ఇష్టమైన స్వర్ణ పోరాలతో, భూషణాలతో,
పట్టు వస్త్రా లతో వచ్చాడు. ఆ సంపదంతా దుర్యోధనుడు పంపినది. శశిరేఖను తన కోడలు చేసుకోవాలని కోరితే, బలరాముడు
అంగీకరించినందుకు సంతోషించి పంపినది! ఆ కానుకల్లోని ఒక హారాన్ని తీసి పరిశీలిస్తూ \"ఆహా! ఈ పతకం ఒక్కటే పదిలక్షలు
చేస్తుంది. వీటన్నిటికీ విలువ కట్టా లంటే -\" అని మురిసిపోయింది రేవతి.
*ఆ విలువలో ఏముంది? ఇదంతా దుర్యోధన చక్రవర్తికి వాయందుగల భక్తి, వాకింత సత్కారం చేశాడు - ఎంత బ్రహ్మరథం పట్టా డు!
అతని భక్తికి మెచ్చి నేనొక వరం ఇచ్చాను\" అన్నాడు బలరాముడు రాజసంగా
“ఏం కోరారు? ఏం వరం ఇచ్చారు? కాస్త నాకు కూడా చెప్పండి\"
“నీకు చెప్పకుండా ఎట్లా ? శ్రీ రేవతి మహారాణీ వారి కుమార్తెను, భావి సమ్రాట్టు లక్ష్మణకుమారుని పట్టమహిషిని చెయ్యమని ప్రాధేయపడి
అడిగాడు. సరే అన్నాము. కానీ సుభద్ర ఏమనుకుంటుందోనని.\"
“సుభద్రకేం - ఏమైనా అనుకుంటుంది! ఆమె కోసం అవి అమ్మాయిని అడవులు పాలు చేస్తా మా! ఇంతకూ అమ్మాయి అదృష్టం
బాగుంది గనకనే వారు కోరడం, మీరు మాట యివ్వడం జరిగింది. నా గుండె బరువు కూడా తీరింది. ఆ.. అవును గానీండి. లగ్నం
విశ్చయమయ్యేవరకూ ఈ విషయం మనలోనే వుంచండి\" అన్నది రేవతి రహస్యంగా.
“మీకేమీ తెలీదు. ఆ సుభద్రకి తెలిస్తే రచ్చ చేస్తుంది.\" \"ఓహో! పరి!\" ఆవి తల వూపాడు బలదేవుడు.
అంతలో అక్కడికి వస్తు న్న శశిరేఖను చూసి, 'రామ్మా రా' అని పిలిచి, “ఈ కానుకలు భానుమతీదేవి నీకు పంపినవి\" అన్నాడు
బలరాముడు.
\"నాకొద్దు లే వాన్నా\" అని ఈ ముఖం చిట్లించింది.

<OCRpageNumber>45</OCRpageNumber>
End of current page

“అలా ఆపరాదు • తీసుకో! భామమతీ మహారాణి కామకలు పంపితే వద్దంటావా\" అని గద్దించింది తల్లి. “వాకు కానుకలు
పంపడానికి ఆవిడెవరు? తీసుకోవడానికి నేనెవర్ని?\" అని రేఖ ఇంకా గట్టిగా అడిగింది. “చూశారా ఆ తలబిరుసు?\" “అదేమిటమ్మా
- వాళ్ళూ మనకు కావలసిన వాళ్ళే\" అని బలరాముడు నచ్చజెప్పి చూశాడు, \"ఎట్లా అవుతారు వావ్నా - నేమ మాత్రం
తీసుకోమ\" ఆని మొండికెత్తింది ఈ - అక్కడి నుంచి వెళ్ళిపోతూ, “నీ!\" అని పిల్చాడు బలరాముడు. \"మీరు ఊరుకోండి. ఆ
తిక్క నేను కుదురుస్తా ను\" అవి వెనకాలే ఈగదిలోకి వెళ్ళి, విలదీసింది రేవతి, •
\"ఏమిటి ఏ అహంకారం! నాన్నగారి మాటలని కూడా లక్ష్యం చెయ్యకుండా వస్తా వా ఏ సౌభాగ్యం కోరి కారక చక్రవర్తు లంతటి వాళ్ళు
కానుకలు పంపిస్తే చులకన చేస్తా వా!\"
“నేనేం చులకన చెయ్యలేదు. ఆ దుష్టు లే ఐశ్వర్యంతో మిడిసిపడి, ఈ కానుకలు పంపించి నన్నూ వినూ అందర్నీ అవమానం చేశారు\"
అంది శశి ఉక్రోషంగా.
రేవతికి మండిపోయింది. భళ్ళున చెంపమీద చరిచి - \"ఏక్ పెడబుద్దు లన్నీ ఎవరు నేర్పించారు? ఆ రుక్మిణీ సుభద్రలేవా? ఇవన్నీ నాకు
కిట్టవు, ఇక మవ్వు వాళ్ళ గడపతొక్కన వద్దు ; వాళ్ళతో మాట్లా డనూ వద్దు . వీవు నా కూతురువి - తెలుపా! వే చెప్పినట్లు వివవలసిందే
- జాగ్రత్తగా ఆవి గట్టిగా హెచ్చరించి, తలుపు గడియవేసి వెళ్ళిపోయింది రేవతి • • మంచంమీద పడి విలపిస్తుండగా,
పౌర్ణమి, పండువెన్నెల పిండారబోసినట్టుంది. మాట చెప్పిన ప్రకారం వెన్నెలలో నాణావిహారం చెయ్యవచ్చాడు ఆభిమమ్యడు, అంతఃపురం
వేపు చూసి, తామ వచ్చినట్టు తెలియజెయ్యడానికి సంకేతంగా వెనక ద్వారంలో బాణం వేశాడు. ఆ శబ్దా నికి చట్టు వలేచి, “రేణ
మేడమీదమంచి చూపింది. .
*441 ఏమిటాలస్యం.. రా ఆవి పిల్చాడు. అభిమన్యుని చూడగానే ఈ ఒక్కసారి పులకితురాలైంది. అంతవరకూ దీనంగా వున్న ఆమె
వదవం - పున్నమి చంద్రు వికంటె, పిండుగా వికపించింది. గబగబా లోపలికి వెళ్ళి చూసి బయటకు వెళ్ళబోయింది. తమ పారిపోకుండా
కాపలా కాస్తు న్న చెలుల నవ్వులు వినిపించాయి. తలుపు బయట గడియవేసి వుంది. గబగబా బయటి వసారాలోకి వెళ్ళింది.
\"బావా! తలుపు వేసి వుంది. ఎట్లా రామా?\" అని అడిగింది - శశి.
“దూకేసేయ్ - పట్టు కుంటామ\" అన్నాడు అభిమన్యుడు. ఈ దూకబోయి ఆగి - \"బావా మళ్ళీ పైకి ఎట్లా వచ్చేది? అవి భయంగా
చూసింది.
*శ! బాణాలతో మెట్లు చేస్తా ము. దిగిరా\" అన్నాడు ఆప్త విద్యాప్రవీణుడు అభిమన్యుడు. అంతలో గోడకి బాణంచేసి, వాటాడు. అది
చూసి సంబరపడి, గది లోపలకి పరుగెత్తి తన అక్కడ అవుట్లు గానే భ్రాంతి కల్పించాలని, తల్పం మీద దిండు పెట్టి, విటారుగా కంబళి
కప్పి నెమ్మదిగా బయటికొచ్చి, బావ ఏర్పాటు చేసిన బాణాల మెట్లమీదమంచి, కిందికి దిగింది . గదిలో ఏం చేస్తు న్నరా అని కిటికీలోంచి
గమనించిన రాపిడి, w రీ మంచంమీద నిద్రలో వున్నట్లు కనిపించి - తన కాపలాకు ఆనందంగా నవ్వుకుంది.
<OCRpageNumber>46</OCRpageNumber>
End of current page

అభిమన్యుడు, శశిరేఖ నదిలో నాకావిహారం చేస్తూ పాడుకున్నారు. అభిమన్యు : లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగేమగా శరేఖ : లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగేమగా తారాచంద్రు ల విలాసములతో
విరిసే వెన్నెల వరవడిలో అభిమన్యు : ఉరవడిలో శశిరేఖ : పూలవలపుతో ఘుమఘులాడే
పిల్లవాయువుల లాలనలో అభిమన్యు : అలల ఊపులో తీయని తలపులు
చెలరేగే ఈ కలకలలో w రేఖ : మిలమిలలో అభిమమ్య : మైమరపించే ప్రేమనౌకలో
హాయిగ చేసే విహరణలో ఇద్దరూ కలిసి ఆలా పాడుకుంటూ నౌకా విహారం చెయ్యడం బలరామదేవుని భటుడొకడు గమనించాడు.
మనించి, ఆ విషయం విన్నవించడానికి బయల్దేరాడు.
తన మందిరంలో, రుక్మిణీదేవి వీణానాదం వినిపిస్తూంటే తన్మయుడై వింటున్న శ్రీకృష్ణుడు దిగ్గున లేచాడు, #భాభిమమ్యలు నౌకా విహారం
చేస్తు న్న దృశ్యం రేవతీ బలరాముల కంటపడిందంటే - అంతా ఆలాసు పాలవుతుంది. భటుడు, బలరాముడితో చెప్పక ముందే తాము
వెళ్ళి, ఆ ఇద్దర్నీ కాపాడాలి.
ఊరుక్మిణీ పద!\" అన్నాడు లేచి. \"ఏమిటండీ - ఎక్కడికీ?\" అని అడిగింది రుక్మిణి, కృష్ణుడి అకస్మాత్తు ప్రయాణం
ఆర్థంగాక. \"చెప్తా గా - రా\" అవి తొందరగా తీసుకుపోయాడు.
బలరాముడు, రేవతి ఉద్యానవనంలో కూర్చుని, 'వెన్నెల మహిమ'కు మురిసిపోతూ ఆనందంగా వుండగా అటుడు వచ్చి • “జయము
జయము! శ్రీ యువరాణీవారు, అభిమన్యుడుమారుడు నౌకా విహారం చేస్తు న్నారు ప్రభూ!\"

<OCRpageNumber>47</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>48</OCRpageNumber>
End of current page

అని వార్త అందించాడు. రేవతి దిగ్గున లేచింది - \"ఎలా వెళ్ళారు? రండి\" అని చెయ్యి పట్టు కుని బలరాముని లేవదీసి
బయల్దేరింది.
ఆ లోగా శ్రీకృష్ణుడు, శశిరేఖాభిమన్యులను ఓడ నుంచి రప్పించి, గండం తప్పించి, తానూ రుక్మిణీ నాకలో ప్రవేశించి, పాడడం మొదలు
పెట్టా రు.
రసమయ జగమును రాసక్రీడకు
ఉసిగొలిపే ఈ మధురిమలో రుక్మిణి:
మధురిమలో ఎల్లరి మనసులు మల్లన చేసే | చల్లని దేవుని అల్లరిలో
ఇద్దరూ
:
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగేమగా ఊగెనుగా తూగెనుగా
ఛాయాగ్రహణ దర్శకుడు మార్కస్ బార్ట్లీ
'లాహిరి లాహిరి' పాటమ మూడుషలాల్లో మూడు వేర్వేరు వేళల్లో చిత్రీకరించినా , పాట మొత్తం అంతా ఒక్కసారే ఒక్కచోటే తీసిన
భ్రమ కల్పిస్తుంది. పగటి వేళలో వెన్నెల కిరణాలతో వుపట్టు గా వదిని, స్టూడియో చంద్రు డి వెన్నెలతో తళతళలాడి పోతున్న పొడుగాటి తెల్ల
గడ్డి పెట్టు మా, బాక్ ప్రాజెక్ట' క్లోజూ తీసి, కలిపి చూపించడంలో టై టింగ్ లో గాని, ఎడిటింగ్ లోగాని ఎక్కడా తేడా కనిపించదు.
టెక్సికల్ పెర్ ఫెక్షన్ కు - లాహిరి లాహిరి' పాట చిత్రీకరణ ఒక ఉదాహరణ. సినిమాల్లో వెన్నెలమ చూపించడం, ఛాయాగ్రాహకుడు
మార్కస్ బార్ట్లోకి సాధ్యమైనట్టు , అన్యులకు సాధ్యం కాదేమో! సహజ ప్రకృతిలో నిర్మలమైన
పూర్ణచంద్రు డు కనిపిస్తే విజయవారి చంద్రు డులా వున్నాడు' అని మనం మెచ్చుకోవడం బాబ్లీ ఘనత!
మార్కస్ బార్లీ 'బైటింగ్లో ఎంతటి సిద్ధహస్తు డో, ట్రిక్స్ తియ్యడంలోనూ అంతటి నిష్ణాతుడు. ఆ రోజుల్లో ట్రిక్ హిట్స్ తియ్యడానికి ఇవాళ
వున్నన్ని సదుపాయాలు లేకపోయినా, బార్ట్ల ఎంతో శ్రమపడి నిర్దిష్టంగా తీశారు. ముఖ్యంగా 'hour\" లోపలికి చుట్టు కోవడం ఎలా
తీసి ఉంటారన్నది, ఈనాటికీ టెక్నీషియన్లకి పెద్ద ప్రశ్నే!

<OCRpageNumber>49</OCRpageNumber>
End of current page

పాట పూర్తిచేసి, రుక్మిణీకృష్ణులిద్దరూ వొక దిగేలోపలే, ఆ ఇద్దర్నీ గమనించారు బలరాముడు, రేవతి. తమ్ముడు మరదలిని తీసుకుని
తమ పక్క మంచి సిగ్గుపడుతూ వెళ్తూవుంటే - బలరాముడు హాయిగా నవ్వుకున్నాడు.
“పాపం! వీళ్ళని చూసి భటులు పిల్లలమకున్నారు\" అన్నాడు బలరాముడు భటుల తొందరపాటుకు ఇంకోసారి నవ్వి,
“కాల మహిమ కాకపోతే చిన్నపిల్లకుమల్లే ఈ రుక్మిణికి ఇంకా ఈ విహారాలేమిటండీ!\" ఆంది ఆశ్చర్యపోతూ రేవతి.
\"కాల మహిమ కాదు. ప్రకృతి మహిమ. ఈ వెన్నెలలో, ఈ చల్లగాలిలో ఆహా! ఆ! ఎలాగూ ఇంతదూరం వచ్చాంగా, రా, కాస్త
నౌకావిహారం చేసిపోదాం\" అన్నాడు బలరాముడు పులకరిస్తూ, \"రండి\" అంది రేవతి. ఇద్దరూ నాకలో కూచుని హాయిగా
పాడుకుంటే వుంటే వారిని చూసి కృష్ణుడు నవ్వుకున్నాడు.
\"కాల మహిమ కాకపోతే, మా అక్కగారికి ఎందుకండీ ఈ వయసులో ఈ విహారం?\" అన్నది రుక్మిణి.
“రసపట్టు లో తర్కం కూడదు!\" అన్నాడు కృష్ణుడు తన చిరులీలతో ప్రేమికుల గండం గట్టెక్కించినందుకు చిన్నగా నవ్వి.

<OCRpageNumber>50</OCRpageNumber>
End of current page

శశిరేఖ పెళ్ళి విషయం ఆలస్యం చేస్తే బలరాముడు మళ్ళీ మనసు మార్చుకుంటాడేమోనని, ఏకంగా ముహూర్తా లు పెట్టించుకుని,
పండితద్వయంతో సహా ద్వారకకు వచ్చాడు శకుని. బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, పరివారం వారికి స్వాగతం ఇచ్చారు. రథం
దిగుతూనే జంట పండితులు, బలరాముని స్తు తించడం ఆరంభించారు.
“జయీభవ! విజయీభవ! సర్వ కళ్యాణ గుణధామా! సకల జగదాభిరామా! శ్రీశ్రీ బలరామ సార్వభౌమా! జయీభవ!
విజయీభవ!\"
“ఆగండి! మీకు పారితోషికాలు ఇప్పిస్తాం. మా గృహానికొచ్చి మమ్మల్నీ కీర్తిస్తు న్నారే!\" అన్నాడు బలరాముడు నవ్వుతూ,
“మరి! సర్వత్రా తమరే, జగదేక పూజ్యులు!\" అని శకుని ఆ స్తోత్ర యజ్ఞంలో ఆజ్యం పోశాడు. “అవునవును కాని, మీరింత త్వరలో
వస్తా రనుకోలేదు!\" అన్నాడు బలరాముడు.
“ఆనుకునేదేమిటి అన్నయ్యా! మీరు వరదేపులు. అక్కడ వారికి ఏం వరం ఇచ్చారో! కాలదోషం పట్టకుండా పరాకు చెప్పడానికి వచ్చి
వుంటారు\" అన్నాడు కృష్ణుడు జరిగిన విషయం ఏమీ తెలియనట్టు గా
\"వీరే పరాకు లెందుకు కృష్ణా! వారు వరమిచ్చినపుడే చరితార్థు లమైనాము!\" అని శకుని ఆనందంగా నవ్వాడు.
“అవునవును, ఊరకరారు మహాత్ములు, అన్నయ్యా! ఏమైనా సరే, వారు మీతో జూదం ఆడితే మాత్రం నేను సహించను\" అన్నాడు
కృష్ణుడు - శకుని బలరాముని జూదానికి పిలవ వచ్చాడని, తాను అనుకుంటున్నట్టు గా
\"అంత భయమెందుకు కృష్ణా! జూదమాడివా అన్నగారిదే గెలుపు! వారు ధర్మాత్ములు!\"
“కాని మీరు ధర్మాతులు కారని తేలినా అన్నగారితో ప్రమాదమేనే.. మీరు జాగ్రత్త పడడం మంచిది. ఏదో చిన్నవాడిని చెబుతున్నాను.\"
అన్నాడు నవనీత చోరుడు, శకునివి ఓరకంట చూస్తూ,
\"చూశారా! తమ్ముడు కృష్ణుడు ఎంత చమత్కారంగా హెచ్చరిస్తు న్నాడో\"
\"కాదు లెండి! మీ వంటి ప్రజ్ఞావంతుల్ని చూస్తే మా కృష్ణుడు ఎప్పుడూ ఇలా ఉలికి పడుతూనే వుంటాడు దయచేయండి\" అని
నవ్వుతూ శకునిని లోపలికి తోడ్కొని వెళ్ళాడు బలరాముడు.
| 5

<OCRpageNumber>51</OCRpageNumber>
End of current page

రేఖ వివాహ ముహూర్త వ్యవహారాన్ని ఆ పండితులు విడమరచి, వివరిస్తూ వుంటే, బలరాముడి పండితులు, ముహూర్త బలాన్ని
పరిశీలించసాగారు.
* లక్ష్మణకుమారుల వారి జాతకరీత్యా విర్ణీతమైన లగ్నమిది. చిరంజీవి సాభాగ్యవతి శరేఖా పరిణయం జగత్ప్ర సిద్ధంగా జరుగుతుంది\"
అన్నాడు శాస్త్రి \"ఆహా! లగ్నబలం కూడా అతి కోలాహలంగా వుంది\" అన్నాడు శర్మ,
\"లగ్నం కూడా మీరే నిర్ణయించుకుని వచ్చారే! అన్నాడు బలరాముడు. పక్కనే కూచున్న కృష్ణుడు ఏమీ ఎరగని వాడల్లే వింటూ
వుండగా, దూరంగా తెరవెనుక నించున్న రేవతి ఆనందంతో మురిసి పోసాగింది.
\"తమరు వరం ఇచ్చినారు అనగానే శుభస్య శీఘ్రం అని భీష్మ, ద్రోణ విదురాది పెద్దలందరూ ఈ లగ్నం విశ్చయించి పంపించారు!\"
అన్నాడు శకుని,
“అలా పెద్దలందరూ నిశ్చయించారంటే ఏదో విశేషమే వుంటుంది. ఇక మనకు ఆలోచనేమిటి అన్నయ్యా - కానీయండి\" అన్నాడు
జగన్నాటక సూత్రధారి.
\"అలాగే\" అని బలరాముడు తమ పండితుల వేపు చూసి, \"మన శంఖు తీర్థు ల వారు కాస్త అగ్ని పరీక్ష చేస్తు న్నట్టు న్నారు\"
అన్నాడు.
\"ఓహోహో! శంఖుతీరుల వారే! శంఖుతీర్థు ల వారంటే, కూలంకష ప్రజ్ఞావంతులు! ఈ లగ్నంలో శంకించడానికేమీ లేదు\" అన్నాడు
శాస్త్రి
\"సందేహించడానికి అంత కంటే లేదు!\" అని శర్మ బలపరిచాడు.
\"జనప్పటికీ ఆ పధూమణి గారి జాతకరీత్యా గ్రహచారం చూస్తు న్నా. ఈ లగ్నాన్ని రాక్షసగణాచారియైన శుక్రు డు వక్ర దృష్టితో
పరికిస్తు న్నాడు. ఇందువల్ల వధూవరులకు కలహాలు, కష్టా లు కలుగవచ్చు\" అని తేల్చాడు శంఖుతీరులు.
\"అస్తు ఆస్తు , శాస్త్రం ఎప్పుడు ఏం చెప్పినా నిష్కర్షగానూ కర్కశంగానే చెబుతుంది. మనం సామ్యంగా సారాంశమే తీసుకోవలి. ఈ
సందర్భంలో చూశారా! కలహం అంటే ప్రణయ కలహం అనే గ్రహించాలి\" అని సర్దు బాటు చేశాడు. శాస్త్రి,
\"ఇక కష్టా లంటే చూశారూ! బహు పంతాన ప్రాప్తి అనే వ్యాఖ్యానించాలి\" అని శర్మ సహాయం చేశాడు.

<OCRpageNumber>52</OCRpageNumber>
End of current page

\"కాని, ఇది దగ్గ యోగం కూడాను. ఈ లగ్నంలో అసలు వివాహమే జరగదని శాస్త్రం\" అని శంఖుతీర్థు లవారు ముహూర్తా న్ని
తీసిపారేశాడు. ఇక, శకుని కలిగించు కోక తప్పలేదు - \"ఆహా హాహా! మీ పాండిత్యానికి పారితోషికం ముట్టవలసిందే\" అంటూ
లేచి, తన మెడలోని హారం తీసి, తీర్థు ల వారికి సత్కారం చెయ్యబోయాడు. తీర్థు లు తెల్లబోయి చూస్తూ వుండగా కాని, మీ శాస్త్రా లు
సామాన్యుల కోసం, మా కౌరవుల వంటి అసాధారణ అపూర్వ జాతకులకు కాదు\" అవి శకుని సమర్థించబోయాడు.
\"కావచ్చు. మరి, శని ఈ గదిలో వుండగా..\" అని తీరులు చెప్పబోతూ వుండగా - ఆ ముహూర్తా నికి ఆ వివాహం ఏర్పాటు
కావాలనే, కోరుకుంటున్న కృష్ణుడు లేచి కలిగించుకుని \"లక్ష శవిగ్రహాల పెట్టు - మన శకుని బాబాయి ఈ గదిలో వుండగా, అసలు
శని ఏ గదిలో వుంటేయేం! స్వీకరించండి తీర్థు లూ! వారి సంప్రదాయం అది\" అని శకుని చేత కామక ఇప్పించేశాడు. ..
“అన్నయ్యా! వారి తొందరే మన తొందర. నేమా ఈ సంబంధానికి ఈ అగ్నాన్నే సమర్థిస్తు న్నాను - కాలం చాలదనుకుంటే తప్పు!\"
అన్నాడు కృష్ణుడు - బలరాముని వైపు తిరిగి.
కృష్ణా! సాక్షాత్తు నీవే సర్వ నిర్వహణకూ నిలిచినపుడు, కాలం చాలకపోతుందా! నాకా భయంలేదు\" అన్నాడు శకుని ఆనందంగా
\"సరే ఈ లగ్నానికే కల్యాణం జరిపిస్తా ను\" అన్నాడు సంతోషంగా బలరాముడు.
శశిరేఖను అలంకరించి తీసుకురమ్మని, రేవతీదేవి నగలతో పరిచారికలను పంపింది. విషయం తెలుసుకున్న శశి, పెడమొహంగా అయిష్టంగా
కూచున్నది.
\"ఆహా! అదృష్టం అంటే శిరేఖమ్మగారిదే. శ్రీ లక్ష్మణ కుమారుల వారికి పట్టమహిషి, భానుమతి మహారాణులవారికి కోడలు
కాబోతున్నదంటే - \" అన్నది ప్రధాన పరిచారిక ఆనందంగా,
“చంపా\" అని పిల్చింది శశి. \"అమ్మా\" అంటూ దగ్గరికి వచ్చింది - చంప వచ్చీరాగానే చంప చెంపని చళ్లు మనిపించింది. శశిరేఖ
- \"జాగ్రత్త నోటికొచ్చినట్టు వాగుతావా! పో, ఇక్కడ నుంచి\" అని గద్దించి అరుస్తూ, చెట్టు మీదున్న పక్షుల్లోని ఒక పక్షిని రాయితో
కొడితే, అన్ని పక్షులూ పారిపోయినట్టు , చంపకి తగిలిన దెబ్బకి, పరిచారికలందరూ పలాయనం చిత్తగించారు. నగలు, ఆభరణాలు గల
పళ్లా లను శశిరేఖ తోసిపారేసింది.

<OCRpageNumber>53</OCRpageNumber>
End of current page

| ఏమిటి ఈ ఈ మూర్గం! ఈ అల్లరి నలుగురికీ తెలిస్తే నాకెంత తలవంపులుగా వుంటుందో చూడు! వీరు పుణ్యం వుంటుంది.
ఆలంకారం చేసుకుని రామ్మా, శకుని తాతయ్య ఆశీర్వదిస్తా డు\" అన్నది రేవతి, గదిలోకి వచ్చి.
\"వారెవరి ఆశీర్వాదాలు అక్కర్లేదు. అసలు వాకీ పెళ్ళీ ఇష్టం లేదు!\" ఆవుది శశిరేఖ తీవ్రంగా, కంఠం రుద్ధమైనా,
*ఆ మాటే వద్దంటున్నాము. మన అంతస్తు కి తగిన సంబంధం, మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ఐశ్వర్యం, నాన్నగారు నీ వైభవం కోరి
చక్రవర్తికి మాట ఇచ్చారు. చిన్నాన్న కూడా ఒప్పుకున్నారు\" అన్నది రేవతి బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ
“అబద్దం! ఆంతా అబద్ధం\" అన్నది శశిరేఖ గట్టిగా “దగ్గర కూచుని, మీ చిన్నాన్నే లగ్నం విశ్చయం చేయించారు. కావాలంటే ఆయన
చేత చెప్పిస్తా మండు\". \"నాకెవరూ చెప్పనక్కర్లేదు!\" మహారాణీ! రుక్మిణీదేవిగారు, సుభద్రాదేవిగారు విచ్చేశారు\" అంటూ
సేవకురాలు వచ్చి వార్త అందించింది.
“అంతా నామీద కక్ష కట్టా రు. నేనేం పాపం చేశామ!\" అని చిరాకు పడుతూ బలరామ మందిరానికి బయల్దేరింది రేవతి.
బలరాముడు గ e థిక ముద్ర వేసుకుని కూచుని వున్నాడు. ఈరేఖ కౌరవుల కోడలు కాబోతున్నదని వివి, సుభద్ర బాధపడసాగింది.
“శశి ఏ కోడలే అని, చేతిలో చెయ్యివేసి ఇచ్చిన మాట తప్పడం న్యాయమేనా అన్నయ్యా?\" అన్నది సుభద్ర.
“ఇది మాట తప్పడమా! ఏదో మాట వరసకి చెల్లెలుకి ఇచ్చిన మాటానూ, కౌరవ సభలో దుర్యోధన చక్రవర్తికి మెచ్చి ఇచ్చిన వరమూనూ
ఒకటేనా?\" ఆని తీవ్రంగా ఆడిగింది - రేవతి.
\"అంతే కాదు. మా శత్రు వులతో వియ్యమందడానికి తల పెట్టా రే - ఇది నాకెంత అవమానమో ఆలోచించారా? నా భర్త, వా
బావమరుదులు ఇంక నన్నెంత చులకనగా చూస్తా రు?\" అని సుభద్ర \"ళ్ళనీళ్ళు పెట్టు కున్నది.
\"అంత చులకనగా చూస్తే నవ్వు అక్కడికి వెళ్లవే వెళ్ళకు. ఇక్కడ మీ గౌరవానికేమీ తక్కువ లేదు\" అన్నాడు ముక్తపరిగా బలదేవుడు.

<OCRpageNumber>54</OCRpageNumber>
End of current page

\"మాయాబజార్ చిత్రాన్ని విజయావారు తెలుగు, తమిళం రెండు భాషల్లో నిర్మించారు. తమిళ \"మాయాబజార్, తెలుగు చిత్రం
విడుదలైన పదిహేనురోజులకు, 12-4-57 న విడుదలైంది. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మాణం జరిగింది. ముందు
తెలుగు షాటు తీసి, వెంటనే ఆదే పెట k తమిళ షాటు తీసేవారు. రామారావు, సావిత్రి, రంగారావు, ఋష్యేంద్రమణి, సంధ్య - వారి
పాత్రలను వారే తమిళం లోమా ధరించగా, అభిమన్యుని పాత్రము జెమినీగణేశన్, లక్ష్మణ కుమారుని పాత్రము తంగవేలు ధరించారు.
సాధారణంగా, బలరాముని పాత్రకు చిరు గడ్డం వుంచడం ఒక అలవాటు. మన పౌరాణిక చిత్రాల్లో ఎందులో బలరాముడు వచ్చినా ఆ
పాత్రకి పగం గడ్డం వుంటుంది. ఈ ఆచారం తమిళ చిత్రాల్లోనూ వుంది. కాని 'మాయాబజార్ తమిళ చిత్రంలోని బలరాముడికి మాత్రం
గడ్డం వుండదు! అదెందుకలా జరిగిందంటే, ఆ పాత్ర ధరించిన నటుడికి, గడ్డం పెట్టడానికి ముందు పూపే గమ్' అలెర్జీ, ఆ విషయం
షూటింగ్ కి వెళ్ళిన తొలి రోజున గాని తెలియలేదు. అప్పటికి గడ్డం పెట్టి, ప్రయత్నించి చూశారుగాని, అతను భరించలేక పోయాడు.
తప్పలేక, 'గడ్డం వద్దు \" అని మానివేయడం జరిగింది...
\"ఈ చేసిన గౌరవం చాల్లే అన్నయ్యా. చివరి మాట చెబుతున్నారు. ఈ నా కోడలు కాకపోతే ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా వుండమని
\"చివరికి ఇదిటమ్మా ఏ బెదిరింపు! ఏ శోభలూ లేకుండా వీరు మల్లేనే నా కూతుర్ని కూడా పుట్టింట్లోనే పడి వుండమంటావా\" అని
రేవతి ఎత్తి పొడిచింది.
\"అక్కయ్యా! సుభద్ర సంగతి మనకెందుకు? మన అమ్మాయి సంగతి విచారించండి. మొదట్నించి మనం పెట్టిన ఆశలేగా! శశి,
అభిమన్యుడే తన భర్త అవుతాడని నమ్ముకుని వుంది. ఇప్పుడు ఎవరికో కట్టబెడితే, అమ్మాయి సుఖం ఏం కావాలి?\" అన్నది రుక్మిణి.
“కూతురి సుఖం కన్నతల్లి కంటే నీకు ఎక్కువ తెలుసు! ఒక్క కూతుర్ని కనీవుంటే తెలిసేది - ఈ నీతులేమయేవో? అన్నది రేవతి
రుక్మిణిని కూడా ఎత్తిపాడుస్తూ,
రేవతీ! నీవు ఊరుకో, ఏమైనా సరే, విశ్చయించిన లగానికి వివాహం జరిగి తీరవలసిందే. ఇక ఈ ఆగడాలు అఘాయిత్యాలూ నాకు
పనికిరావు\" అని బలరాముడు భీష్మించాడు.
\"పనికిరావులే అన్నయ్యా, తెలిసి తెలిసి పసివాళ్ల బ్రతుకు పాడుచేశావు. నీవింత కఠిమడవవుతావనుకోలేదు. ఇలా తోబుట్టు వును ఉసురు
పెడితే ఊరికే పోతుందా? పాండవుల ప్రతాపం కన్న కౌరవుల ఐశ్వర్యాలు శాశ్వతాలు అనుకుంటున్నావేమో! అదెన్నటికీ కాదు!\" అంది
సుభద్ర ఉక్రోషంగా,
బలరాముడు తోక తొక్కిన పర్పమల్లే తల ఎత్తా డు - \"ప్రతాపాల పేరెత్తి నన్ను బెదిరిస్తా వా సుభద్రా! పాండవుల ప్రతాపాలు నా దాకా
ఎందుకు? నా శిష్యుడు దుర్యోధనుడు చాలు! వేయిమంది భీములు, వేయిమంది ఆరుమలైనా వావి కాలి గోటికి దీటు రారు!\"
అన్నాడు తీవ్రంగా. అంతలో అక్కడికి వచ్చిన అభిమన్యుడు ఆ మాట వివి అంతకంటే మండిపడ్డా డు .
\"మావయ్యా! మీ యిష్టం వచ్చినట్టు మాట్లా డకండి. మా నాన్న ఇక్కడ లేకపోయినా, నేనున్నాను\" \"ఏం చేస్తా వాయ్?\"
\"ఏం చేస్తా నా.\" అని అభిమన్యుడు ఏదో చెప్పబోతూ వుంటే.\" అభిమన్యూ | మావయ్య మీద తిరుగుబాటు చేసి నాకు అప్రతిష్ఠ
తెస్తా వా!\" అన్నది సుభద్ర అడ్డు పడి

<OCRpageNumber>55</OCRpageNumber>
End of current page

సుందరి వీ వంటి దివ్య స్వరూపంబు...

<OCRpageNumber>56</OCRpageNumber>
End of current page

\"ఇదేమీ తిరుగుబాటు కాదు. వీరోచితంగా ప్రవర్తిస్తు న్నాను. మామయ్యా ! కౌరవులు మీరన్నంత ప్రతాప వంతులే అయితే, ఆ లక్ష్మణ
కుమారుని వెంట బెట్టు కుని రమ్మనండి. ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునిల్ని, వారి చతురంగ బలాల్ని చీల్చి చెండాడి, హస్తి వాపురం
దాకా తరిమికొట్టి, వీర విహార స్వయంవరంలో శశిని నేను దక్కించుకుంటాను. మీకూ వాళ్ళకూ ఆ మాత్రం ధైర్యం వుంటే చాటించండి
స్వయంవరం! తెలుస్తుంది ఈ వాళ్లదో, వాదో\" అన్నాడు. అభిమన్యుడు పౌరుషంగా, అభిమన్యుని పౌరుష వాక్యాలకు శశిరేఖ
ముచ్చటపడింది.
కానీ అప్పుడే వచ్చిన కృష్ణుడు \"అభిమన్యూ! ఏమిటీ ప్రగల్బాలు! నీవు నిజంగా శౌర్యవంతుడవే అయితే ఇంత సేపూ ఇన్ని వ్యర్థ
ప్రలాపాలతో ఇక్కడ నించుంటావా! ఊ\" అని కోప్పడి, అభిమన్యుని పంపించేశాడు.
\"సుభద్రా వీరపత్సవి, వీర మాతవు. ఇంత బేలవవుతావని అనుకోలేదు. అన్నగారి తాత్పర్యం తెలిసిపోయిందిగా, ఇంకా అల్లరెందుకు?
ఇక్కడ నీ మొరాలకించే వాళ్లెవరూ లేరు. ఇక ఏ దిక్కున్న చోటుకు వెళ్ళవచ్చు!\" అని విష్కర్తగా చెప్పేశాడు. కృష్ణుడు.
సుభద్ర పూర్తిగా విస్పపోయురాలై పోయింది. \"ఆలాగే వెళ్తా నన్నయ్యా\" అన్నది. దుఃఖభారంతో, \"క్షణికమైన ఐశ్వర్యాలకంటే
శాశ్వతమైన ప్రతాపాలను ఏనాడు మీరు గౌరవిస్తా రో, ఆవాడే మళ్లీ మీ గడప తొక్కిది\" అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది సుభద్ర,
“అత్తయ్యా, అత్తయ్యా \" అని శశిరేఖ వెంట వెళ్లబోతే, \"! వీవెక్కడికి?\" అని ఆపింది రేవతి.
\"నేనూ అత్తయ్యతోనే వెళ్లిపోతాను\".
\"నేను బ్రతికుండగానే! నీ పిచ్చి వేషాలు నా దగ్గర కాదు పద\" అని లోపలికి లాగింది. రేవతి, శశిరేఖ “అత్తయ్యా' అని మళ్లీ
వెళ్లబోతూ వుంటే - బలరాముడు గద్దించాడు - \"శశి! ఏమిటది?\" అని, రేవతి బలవంతాన శశిని లాక్కుపోయింది. జయించిన
బలరాముడు సంతోషంగా కదిలాడు. రుక్మిణి విస్తు పోయింది. \"దీని పర్యవసానం ఏమిటిఎందుకిలా జరుగుతోంది\" అన్నట్టు గా కృష్ణుని
చూసింది. \"ఏం జరుగుతుందో చూస్తా వుగా!\" అని అభయ హస్తం చూపాడు లోక కల్యాణ చక్రవర్తి.

<OCRpageNumber>57</OCRpageNumber>
End of current page

సుభద్రాభిమన్యులను తీసుకెళ్ళడానికి బయట రథం సిద్ధంగా వుంది. శ్రీకృష్ణుడు, రథసారథి దొరుకుతో \"దారుడా! సుభద్రాభిమమ్యలు
ద్వైతవనానికి బయల్దేరారు. కాని మవ్వేమీ చెప్పకుండా వారిని ఘటోత్కచుని ఆశ్రమానికి చేర్చు - అంతే!\" ఆని రహస్యంగా చెప్పాడు,
దారుకుడు ఆలాగే అన్నట్టు తల ఊపి, సుభద్రాభిమన్యులను తీసుకెళ, దైవలీలను గానం చేస్తూ రథం తోలసాగాడు.
భళి భళి భళి భళి దేవా బాగువ్సదయా నీ మాయా - బహు బాగున్నదయా నీ మాయా ఒకరికి భేదం ఒకరి మోదం సకలము తెలిసిన
వీకు వినోదం నీవారెవరో పై వారెవరో ఆ విధికైవమ తెలియదయా ! ముఖదుఃఖాలతో గుంజాటవ పడు లోకము నీ చెలగాటమయా
లీలలు మాయలు మీ గుణ కథలూ తెలిసిన వారే ధన్యలయా ||
దట్టమైన అడవుల్లోంచి పర్వత ప్రాంతాలకు తీసుకొచ్చాడు రధసారధి దారుకుడు సుభద్రాభిమన్యులను. ఆదంతా ఘటోత్కచుడి నివాస
ప్రాంతం. తల్లి హిడింబితము, రాక్షసామచరులతోనూ ఘటోత్కచుడు అక్కడ నివసిస్తు న్నాడు. అతనలాగే అతని అనుచరులందరూ కూడా
కామరూపులు, మాయలూ మంత్రాలూ తెలిసినవాళ్లు , ఆ రాక్షసగణానికి గురువు చిన్నమయ, ప్రతిరోజూ వాళ్లందర్నీ బడిపిల్లల్ని పిలిచినట్టు
\"పేర్ల పట్టికతో పిలిచి, చదువు చెబుతూ వుంటాడు.
బాకా ఊదిన శబ్దం వినిపించగానే, అంతా వచ్చి వరపగా నించున్నారు. చిన్నమయ పేరు పేరునా పిలిచాడు. *దుందుభీ\" “అయ్యా\"
ఆన్నాడు చెయ్యెత్తి - తాను వచ్చినట్టు గా. “దుంధువా\" * హై గురూ\"
“ఉగ్రా - ప - గగ్గోలకా - గంద్రగోళకా - \" అని అందరి పేర్లూ పిలుస్తూ వుంటే, వాళ్లంతా 'వైగురూ అనీ 'ఉయ్యా' అనీ బదులు
పలికారు చేతులు ఎత్తు తూ. “లంబూ జంబూ\" అని అరిచాడు చిన్నమయ. వీళ్లిద్దరూ నీరస రాక్షసులు. నిదానంగా ఆవులింతలు
తీస్తూ వైజియా' 'వైగురూ' అంటూ 'సరవేశించారు'.
“పూ బుద్ధిగా నే చెప్పినట్టు చదువుకున్నారో మీకు వాక్శుద్ధి చేస్తా ము. లేదా ఘటోత్కచుల వారు వచ్చి మీకు దేహశుద్ధి చేస్తా రు\"
అన్నాడు చిన్నమయ్య హస్త దండాన్ని తాటిస్తూ,

<OCRpageNumber>58</OCRpageNumber>
End of current page

\"అగ్గి బుగ్లీ కాకయ్యా - నీ చదువుతో మా చాపు మూడిందిలే\" అని విసుక్కున్నాడు లంబు. “చెప్పవయ్యా చెప్పు\" అని చిరాకు
పడ్డా డు జంబు. “పూ.. చెప్పండి.. సు.....స్, ఆ...జస్....బా...
భ్యాంబిస్..\" అని చిన్నమయ్య ఒక్కో అక్షరం పలుకుతూ వుంటే, శిష్యులు తమ నోళ్లు తిరిగిన విధంగా అక్షరాలు తిప్పి కొడుతూ
నోటికొచ్చినట్టు ఉచ్చరించసాగారు.
లంబు, జంబులు మరింతగా పట్టి పట్టి 'బయా' 'బయస్సు' అన్నారు. ఏకాక్షరాల్లో ఒత్తు లు, ద్విత్వాక్షరాలూ వాళ్ల ఒంటికి పడవు,
వాళ్ల ఉచ్చారణ చూసి \"శివశివశివో\" అని చెవులు మూసుకున్నాడు చిన్నమయ్య. ఆ మాటే వాళ్ళూ అన్నారు. 'భ్యాe' 'భ్యస్'
అని మళ్లీ చెప్పించాడు గురువు. మళ్లీ వాళ్లు 'బయా' 'బయప్ప' అనే పలికారు.
\"పేరుకి మళ్లీ ఆగ్రనాయకులు! ఆ మాత్రం ఆపలేరూ, నోరు తిరగదూ?\" ఆని 1s లేశాడు గురువు,
“నోరు తిరక్కపోతే ఏం జయ్యా - మేమే తిరుగుతాం. గిర గిర గిర గిర గిరకీ ఉరికీ, గుడు గుడు గుడు గుడు గుమి గుమి..\"
అని గిర గిరా తిరుగుతూ నోటికొచ్చినట్టు ఆరవసాగారు. తక్కినవాళ్లు నవ్వుతూ గోల చేస్తు వుంటే - గురువు 'తరగతిని అదుపులో
పెట్టడానికి ప్రయత్నిస్తుండగా - భేరి ప్రకాశభరితమై, మ్రోగింది. అంటే వాయకుడు ఘటోత్కచుడు ప్రవేశిస్తు న్నాడవ్నమాట! ఎక్కడివాళ్ల -
అక్కడ విశ్ళామై పోయి నించున్నారు. “ఘటోత్కచ... ఘటోత్క\" ఆవి వినిపించగానే, శిష్యగణమంతా \"హై హై నాయకా\" “వై
నాయకా\" అంటూ జయజయ ధ్వానాలు చేసింది. గదాధరుడై ఘటోత్కచుడు పద్య పఠనంతో ప్రత్యక్షమైనాడు.
కళా దర్శకులు గోఖలే, కళాధర్
పెట్సు, ఆభరణాలు, దుస్తు లు రూపొందించడంలో కళాదర్శకులు గోఖలే, కళాధర్ ఆవేయమైన కృషి చేశారు. ప్రతి పాత్రకీ - వేలి
ఉంగరాల దగ్గర్నుంచి స్కెచ్లు వేసి, తయారు చేయించారు. 'మాయబజార్లో 30 సెబీకి పైగానే నిర్మాణం జరిగింది. అన్ని శాఖలూ అంత
నిర్దిష్టంగా రూపొందాయి గనకనే, 'మాయాబజార్ ఆసాంతం కనువిందు చేసింది - చేస్తోంది.

<OCRpageNumber>59</OCRpageNumber>
End of current page

Shat otgaja
ఘటోత్కచ పాత్రకి రూపురేఖలు

<OCRpageNumber>60</OCRpageNumber>
End of current page

అష్ట దిక్కుంభి కుంభాగాలపై మన శుంభ ధ్వజము గ్రాల చూడవలదే! గగన పాతాళ లోకాలలోని సమస్త భూత కోటులు వారి యొక్క
వలదే! ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే \"హై హై ఘటోత్కచ మైహే ఘటోత్కచ అని దేవగురుడె
కొండాడవలదే! ఏనే ఈ యుర్వివెల్ల శాసించవలదే ఏవే ఐశ్వర్యమెల్ల సాధించవల ఏనె మన బంధు హితులకు ఘవతలన్ని
కట్ట పెట్టిన ఘనకీర్తి కొట్టవలదే! పరిజనమంతా, “హై హై నాయకా\" అంటూ స్వాగతం చెప్పింది.
\"చిన్న మయ్యా! ఇక నా సహచరులకు ఈ చదువులు కాదు. శత్రు మిత్ర చరిత్ర జ్ఞానం కావాలి. మిత్రు లను రక్షించాలి. శత్రు వులను
భక్షించాలి\" అన్నాడు ఘటోత్కచుడు.

<OCRpageNumber>61</OCRpageNumber>
End of current page

ఉప
Ghats thaches Arran am 'Sesire the
ae. Shah ఘటోత్కచుడి ఆశ్రమం పెచ్

<OCRpageNumber>62</OCRpageNumber>
End of current page

\"హై హై నాయకా!\" అన్నాయి కంతాలు, “చినిసిస్తాం శతురువులను ఇచిసిస్తాం\" అన్నారు లంబు జంబులు. “సుపుత్రా
సుపుత్రా\" అంటూ ఆత్రు తగా ప్రవేశించి, చూసింది హిడింబ. \"మాతా\" అన్నాడు సుపుత్రు డు సవినయంగా,
“నీకిది తగదంటిని గదరా.. ఇప్పుడెవరి మీదికి నీ యుద్దం?\" అని అడిగింది హిడింబ - పటాలంలా నించున్న రాక్షసవీరుల్ని చూసి.
“యుధం ఇప్పుడు కాదు మాతా! అందుకు సిద్ధం చేస్తు న్నాము. భీమసేన మహారాజ నీకు భర్త, నాకు జనకుడు. వారికి ద్రోహం చేసిన
ఆ కౌరవాధములను, తరుణంలో హతమార్చుటకు ఇది నా సన్నాహం మాతా\" ఆన్నాడు ఘటోత్కచుడు,
\"అది మంచి పనే సుపుత్రా మంచిపనే\"
\"నమో మాతా నమో నమః\" అని తల్లికి నమస్కరించి, \"హై లంబు, హై జంబు! ఇక మన బలగం ద్విగుణం బహుళం
కావాలి\" అన్నాడు రోషంగా. గణాలన్నీ ఆమోదిస్తూ హై హై నాయకా ఉన్నాయి.
| సహచరులారా! ఇక మీమీ సైన్యాలను వృద్ధి చేయండి. కంట పడినవాళ్లని మనవైపు ఇట్టివేయండి\" అని ఆనతిచ్చాడు. మరోసారి
కంకాలన్నీ ప్రమోదంగా తమ ఆమోదం తెలిపాయి. ఏదో రథ చలన శబ్దం భేరీలో వినిపించగా ఘటోత్కచుడు మండిపడి చూపి -
\"ఓహో! ఎవడీ మహారథుడు! రమీరి వా సీమలోకి జొరబడివాడు! కుడ్యామురా! ఎవడో వాడు • పేరు చెప్పించి, వీరుడు
విడిపించి, శరణు ఆవిపించిరా నాకు శరణుజొచ్చిన వాడే వావాడు • పో అని పించాడు ఘటోత్కచుడు.
'అల్లల్లల్లా ..\" అంటూ అసురుడు మాయమైనాడు, దారుకుడు రథం తోలుకుంటూ వస్తు న్నాడు. రాక్షసుడు అశరీరుడై \"కోర్ కోర్
శరణు కోర్\" అని అరుస్తు న్నాడు.

<OCRpageNumber>63</OCRpageNumber>
End of current page

\"దారుకా! ఏమిటా కేకలు! ఎవ్వరూ కనిపించరే...\" అని అడిగింది సుభద్ర, అభిమన్యుడు ధనుర్బాణాలతో సిద్ధమై నించుని
వున్నాడు. దారుకుడికి విషయం తెలుసు. ఐనా, ఎక్కడికి వెళ్తు న్నదీ కృష్ణుడు చెప్పవద్దన్నాడని, తెలియనట్టు ఊరుకున్నాడు. రాక్షసుల
హాహాకారాలు ఎక్కువయినై, భయంకరంగా అరవసాగారు.
\"అంతా రాక్షసమాయగా వుందే, దారుకా! దారి తప్పలేదు గదా!\" అని అడిగింది సుభద్ర, “దారి మాత్రం ఇదే తల్లీ, తెలిసే
వచ్చాను. పోనీ వెనక్కి తిరిగి పోదామంటారా?\" అని అడిగాడు దారుకుడు,
\"వెనక్కి తిరగడం మనకి తెలియని విద్య. పోనీ ముందుకు!\" అన్నాడు అభిమన్యుడు వీరోచితంగా, రథం ముందుకు సాగుతూ
వుంటే \"కోలు కోరు తరణు కోరు\" అని ఆశరీర వాక్కులు వినిపిస్తూనే వున్నాయి.
\"చాటున నక్కి ఏమిటా వదరు! శూరుడవయితే వచ్చి ఎదురు పడరా. నీ మాయలు పటాపంచలు చేస్తా ను\" అన్నాడు అభిమన్యుడు
పౌరుషంగా, రాక్షసుడు రథం ముందు శబ్దా లు చేస్తూ దారికి అడ్డు గా గోడరూపంలో నిలబడ్డా డు.
\"కుమారా! ఏమిటిది! ఈ మాయ దారుణంగా వుందే! అని దారుకుడు కంగారు పడ్డా డు.
\"భయం లేదు. పోనీ!\" అన్నాడు. అభిమన్యుడు. రథం ముందుకు సాగుతోంది. “ఓరి మాయావి! ఈ శరాఘాతంతో నీవు
చస్తా వు\" అని బాణం వేశాడు అభిమన్యుడు. గోడ తునాతునకలై అదృశ్యమైంది. అసురుడు “హా! పాతోస్మి\" అని పారిపోయాడు.
\"విజయోస్తు కుమారా విజయోస్తు !\" అని అభినందించాడు దారుకుడు - రథం ముందుకు నడిపిస్తూ,
చిన్నమయ్య, సహచరులకు శత్రు మిత్ర చరిత్ర జ్ఞానం బోధిస్తూ \"పాండవులు అస్మదీయులు - అంటే మనవాళ్లు \" అని పాఠం చెప్పి
'చెప్పు\" అన్నాడు.
“పా... ఆ ఆ ఆం - డపులు ఆపమదీయులు\" అన్నాడు జంబు.
'అసమ కాదు... అస్మ... అమ్మ అవాలి\" అని వివరించాడు. గురువు. \"అసమ కాదు - ఆపమ - అసమ అవాలి\" అని ఆ
మాటే అప్పగించాడు, ఇంబు.
\"వీడు నాకే విద్య నేర్పుతున్నాడు వాయకా! అమ్మ అవమవండి\" అన్నాడు నాయకుడు కేసి తిరిగి

<OCRpageNumber>64</OCRpageNumber>
End of current page

'ఎందుకూ - ఆమాటతో మన వాళ్లే అని తెలుసుకుంటాం నాయకా\" అన్నాడు sonు తెలివిగా.


ఘటోత్కచుడు సంతోషించాడు. ఆనందంగా వవ్వి - \"చాలు చిన్నమయ్య - పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం, వేసుకో వీరతాడు\"
ఆవాడు.
ఘనకార్యాలు చేసినపుడు, ఘన విషయాలు చెప్పినపుడూ “వీరతాళ్లు \" వెయ్యడం అక్కడ పరిపాటి. ఈ జంబుకి ఆలాంటి
\"వీరతాడు' తో సత్కారం జరిగింది.
'ఒరే లంబూ! పాండవులు ఆస్మదీయులు. మరి వారికి విరోధులు, కౌరవుల్ని ఏమనాలో చెప్పు\" అని అడిగాడు చిన్నమయ, ఏ
మాత్రం తడుముకోకుండా “తసమదీయులు తసమదీయులు!\" అన్నాడు లంబు.
\"LB నీ తెలివి నువ్వూ! ఆస్మదీయులకు విరుగుడు తస్మదీయులని వీడు పుట్టించాడు ప్రభూ\"
\"అవునవును. ఎవరూ పుట్టించకుండా మాట లెలా పుడతాయి? వెయ్యి వీడిడి - రెండు\" అన్నాడు ఘటోత్కచుడు.
\"రెండా!\" అని ఆశ్చర్యపోతూనే వీరతాళ్లు వేయించాడు చిన్నమయ లంబు మెడలో. బంటు జంబు లిద్దరూ ఆనందంగా కిలకిల
లాడారు.
\"ఆ! మరి చినమలయా! ఆ దుర్యోధన దుశ్శాసవ కర్ణ శకములు - ఈ నలుగురినీ కలిపి కొట్టినట్లు ఏమంటారో చెప్పించు.\"
\"ఓ! దుష్ట చతుష్టయం! ఆవండి\" *L..\" అని \"డు\" ఆని ఇద్దరూ ఆగిపోయారు - నోరు పెగలక, “వూ పర్వాలేదు
ఆనండి - దుష్టచతుష్టయం\" అని మళ్లీ చెప్పాడు చినమయ.
\"దుసట చతు:టయం\" అని చక్కగా పలికాడు లంబు. 'నువ్వేం చెప్పాను ... నేను చెబుతా చూడు' అన్నట్టు - \"రుసట
చతుసటటటయ\" ఆని వూరుకున్నాడు జంబు, చీనమయ తలపట్టు కున్నాడు “అబ్బా! శివశివ\" అని. ఇద్దరూ ఆ మాటే అన్నారు
- అది కూడా పాఠంలో ఒక భాగమేననుకుని,

<OCRpageNumber>65</OCRpageNumber>
End of current page

\"ఇపు! అలా విడి విడిగా ఆంటే దోషం\" అవి చివమయ నాయకుడివేపు చూశాడు.
\"దోషం ఏమిటి దోషం! ఆ దుష్టచతుష్టయాన్ని అలాగే చీల్చి, విడదీసి విడి విడిగా పొడి పొడి చేసేయాలి. అహహ.. దుష్ట చతుషటహ
« హ\" అని పక పకా నవ్వాడు ఘటోత్కచుడు. “హా వాయకా!\" అని విలపిస్తూ వచ్చాడు శరాఘాతం తిన్న 'గోడ' రాక్షసుడు.
అందరూ ఆశ్చర్యంగా చూశారు - \"మనం దెబ్బతినడం ఏమిటి' అని.
\"ఎవడో నరుడు. నన్ను పాడి పాడి చేశాడు. సురసురలాడుతున్నాడు కుర్రాడు\" అన్నాడు బాధతో విలవిల్లా డిపోతూ,
\"ఆఁ! నరుడా! కుర్రవాడా! ఆశ్చర్యము! ఆశ్చర్యము హేయ్ అంటూ! 'హెయ్ జంబూ! ఇక సహించను. మీ మాయలు
ప్రజ్వలించి, వాడిని భస్మం చేసిరండి\" అన్నాడు ఘటోత్కచుడు క్రోధంతో 18 ర్రటేసి. .
“వాడిని మసిచేసి, మసి చేపి పిడికిటిలో పట్టు కొస్తాం నాయకా\" అన్నాడు అంటు 16 బులు • బయల్దేరుతూ,
“ఆగండి! ఆ బాలవీరుని చూడముచ్చటగా వుంది. ప్రాణాలతో పట్టి తెండి!\" అన్నాడు ఘటోత్కచుడు చినమయ వేపు చూసి,
చివమయ ఆరే బావుంది' అన్నట్టు తల ఊపాడు. అంటు 16 బులిద్దరూ 'అల్లల్ల' అంటూ ఆక్కడ మాయమైనారు.
రథం వస్తూ వుండగా చూసి, దావాగ్నిగా మారారు. \"ఏమిటీ ఉపద్రవం దారుకా\" అన్నది సుభద్ర.
“అదిగో దావాగ్ని\" అన్నాడు దారుకుడు, వాలుగు వైపుల నుంచి ఆగి ప్రవాహం వచ్చి రథాన్ని చుట్టి ముట్టి విలవేసింది. \"జోర్ జోర్
శరణు కోర్\" అన్న మాటలు కేకలై ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. “ఇదిగో వాయు వ్యాప్తం\" అని అభిమన్యుడు అస్త్రం వేసి అగ్నిని
తరిమివేశాడు! అగ్నిరూపంలో వున్న దానవులిద్దరూ స్వరూపాలు ధరించి, పాదల వెనక సక్కారు. అంతలో ఘటోత్కచుడు హాహాకారాలతో
వచ్చాడు. ఆభిమన్యుడు బాణం వేస్తే - తనకి తగలకుండా చేతిలోకి తీసుకున్నాడు • పెడ బొబ్బలు పెడుతున్నట్టు గా నవ్వి
\"హే హే బాలకా మెచ్చినానురా, వన్నే కదలించిన వీపు వీ వీర! వేత్రోత్సవంగా వున్నావు\" అవి ముచ్చటపడ్డా డు.
\"ఓహో! ఇప్పటికైనా - ఫైర్యం చేసి నా ఎదుట నిలిచావు. వాకూ పరమోత్సాహంగా వుంది. రా\" అన్నాడు అభిమన్యుడు
ఉరుకుతూ,
| \" బాలకా! ఏ రూపం, కోపం ముద్దు లొలుకుతున్నాయి. వాతో యుద్ధా నికి నవ్వు చాలపురా, పేరు చెప్పి శరణు కోరగా, వావాడవు
అవుతావు\"
“పొul శరణు కోరమని బ్రతిమాలే నీపూ ఒక వీరుడవేవా! నీచేతనే శర h ఏపిపాసు - చూడు\" అని ఆప్తం వేశాడు. అది రివ్వున
వెళ్ళి ఘటోత్కచుని ఎదుర్కొంది. దెబ్బతివి సూటిగా చూశాడు. \"హె! ఎంత దెబ్బ కొట్టినావురా! కాని తిప్పి కొట్టడానికి ఏలనో
చేతులు రావడం లేదురా బాలకా!\"
“చేతులు రాక కాదు - చేతకాక ఆని చెప్పు. చేరి పెద్దరికం పైన వేసుకుని నన్ను బాలకా అనగానే సరిపోదు. పూ- చూపించు నీ
ప్రతాపం!\" అని అభిమమ్యడు హంకరించాడు.

<OCRpageNumber>66</OCRpageNumber>
End of current page

“నీ వెంత కవ్వించినా నీ మీద కవికరమే కలుగుతోంది గాని, కసి రేగడం లేదురా బాలకా, మాతా! ఈ ఔద్దత్యం కూడదని బుద్ది చెప్పి
పేరైనా చెప్పి నీ కుమారుని రక్షించుకో!\"
“కుమారా! పోనీ పేరైనా చెప్పు\" అన్నాడు రథసారధి ఆవపర యుద్ధ ప్రయత్నాన్ని వారిద్దా మని
\"అసంభవం! విరోధికి భయపడి పేరు చెప్పడమా! ఔరీ ఆపరాధమ! వీవు నన్ను జయించలేx ఈ ఏదోపాయావికి దిగావు. నీవు
ఒక్కడివి. పిరికిపందవు. వీరు పారుషం లేదు\" ఆవి మాటల్లో రెచ్చగొట్టా డు ఆభిమమ్యడు.
ఘటోత్కచుడు మండిపడ్డా డు - హంకరించాడు - \"అర్చకా! ఏమి రా ఏ ఆర్పాట el - బలపరీక్ష d దాపురించినట్లు వస్తే
దిక్కరిస్తా ను! కాచుకో! అవి అస్త్రం విసిరాడు. ఆ అస్త్రా న్ని తన శరంతో పడగొట్టా డు అభిమన్యుడు, లంబు జంబులిద్దరూ ఆ వింత
చూసి ఆశ్చరయం! ఆశచరయం\" ఆకున్నారు.
ఘటోత్కచుడు పైకి ఎగిరి, ఆకాశమంతా నిండిన వాడల్లే అశరీరుడై వవ్వి ఒక కొండమీదికి దిగితే, ఆతవి ధాటికి కొండ కొంత విరిగి
కిందపడింది! ఘటోత్కచుడు వివిధ ఆప్రాలు ప్రయోగిస్తూ వుంటే, ఆభిమన్యుడు వ్యతిరేక రీతిలో బాణాలు వేసి ఆప్రాలను
తిప్పికొడుతున్నాడు. ఇక లాభం లేదని ఘటోత్కచుడు మంత్రించి గదా ప్రయోగం చేశాడు. ఆ ఆయుధం ఆభిమన్యుని నేల కూల్చింది!
సుభద్ర * ఆభిమన్యూ, ఆధమన్యూ\" అని కలవరపడింది.
“అది కేవలం మూర్చ తల్లీ, తెలివి వచ్చేలోగా ఆసురుడు విజృంభించకుండా చూడాలి\" అన్నాడు దారుకుడు, సుభద్ర ధనరాగాలు
తీసుకుని అసురుని ఎదుర్కోడానికి సిద్దపడి .
“అఖిల రాక్షస మంత్ర తంత్ర అతిశయము 3 వచు శ్రీకృష్ణు సోదరి నగుదువేని - అనఘ ఆరును పత్నివే యగుదునేవి - ఈ శరంబు
ఆసురు గూల్చి సిద్ధించుగాక
పాండవ కులైక భూషణు ప్రాణరక్ష \" అనగానే, ఘటోత్కచుడికి అర్థమైపోయింది. తమ ఎవరితో తలపడ్డా డో బోధపడి, బాధపడుతూ
దిగివచ్చాడు.
\"శరణు మాతా శరణ! తెలియక చేసిన ఆపరాధమిది! క్షమించు మాతా! నేను భీమ సేన మహారాజుల వారి పుత్రు డన,
ఘటోత్కచుడమ, ఆవుమ మాతా! తెలియక చేసిన ఆపరాధమిది • క్షమించు\" అన్నాడు సుభద్రకు
నమస్కరిస్తూ, సుభద్ర ఆనందంగా ఆశ్చర్యపోయింది. అంతలో మూర్చమంచి తేరుకున్న అభిమన్యుడు - \"L6 || ఆసురా! ఇక
నీవెక్కడ వున్నా సరే.\" అంటూ లేచాడు. .
“ఆఁ ఆఁ! విజయోస్తు సోదరా! విజయోస్తు . నేనిక్కడనే వున్నాను - మాత రక్షణలో
\"నాయనా ఆభిమన్యూ! నీ ఆగ్రజుడు ఘటోత్కచుడు! ఆ పరిచయం చేసింది సుభద్ర. అభిమన్యుడు ఆనందంతో పరవశించిపోతూ
\"హై హై ఆగ్రణా\" ఆవి ఘటోత్కచుని కౌగలించుకున్నాడు. 22 అమజా\" అని ఘటోత్కచుడు సంబరపడ్డా డు. ఆ వింత, ఆ
కౌగిలింత, బంధుత్వం చూసి ఆశ్చర్యం ఆశచరయం\" అంటూ లంబు జంబు లిద్దరూ ఆశ్చర్యపోయారు.
'ఆనందం మాతా పరమానందం, రాక రాక వచ్చారు. దొరక్క దొరక్క దొరికాడు. ఇక మిమ్మల్ని విడిచిపెట్టను\" అన్నాడు
ఘటోత్కచుడు.

<OCRpageNumber>67</OCRpageNumber>
End of current page

\"సుపుత్రా సుపుత్రా! ఇది నీకు తగదంటిని కదరా! ఏమిటీ గంద్రగోళం! ఎవరీ వరులు వీళ్లనెందుకిలా విర్బంధిస్తు న్నావు?\" అంటూ
వచ్చింది హిడింబ.
\"నిర్బంధం కాదు మాతా! ఆతిథ్యం! ఈ మాత ఎవరనుకున్నావు! అర్జు న ఫల్గుణ పార్టీ కిరీటి బీభత్స బాబాయిగారి పట్టపురాణి
సుభద్రాదేవి\".
\"అక్కా హిడింబా\" అని చేతులు చాచి దగ్గరకెళ్ళింది సుభద్ర,
\"ఆలమలం చెల్లి అలమలం! ఆహా! ఎన్నాళ్లకు చూశాను. ఎన్నాళ్లకు చూశాను! వీడు నీ సుపుత్రు డా\" అని అడిగింది హిడింబ.
\"అవును మాతా అవును\" అన్నాడు నమస్కరిస్తూ అభిమన్యుడు. \"అలమలం సుపుత్రా అలమలం\"
ఘటోత్కచుడు లంబు జంబు లిద్దర్నీ పిలిచి \"అస్మదీయులు రా\" అని చూపించాడు. వాళ్ళిద్దరూ వింతగా చూస్తూ వుంటే
\"అసమదీయులురా - మొక్కండి\" అన్నాడు. ఇద్దరూ సాష్టాంగపడ్డా రు.
\"అమ్మా సుభద్రాదేవీ! సెలవు\" అన్నాడు దారుకుడు తమ నిర్వర్తించవలసిన పనిని సవ్యంగా పూర్తిచేసినందుకు సంతోషించి.
\"ఆఁ ఆఁ సెలవు\" అన్నాడు ఘటోత్కచుడు. దారుకుడి రథం బయల్దేరింది.
“హెయ్ లంబూ, హెయ్ జంబూ! అస్మదీయులకు ఆఖండ గౌరవం చెయ్యాలి. నాట్యాలూ గీతాలూ, పరమోత్సవాలు చెయ్యాలి.
పదండి పదండి... మాతా.. సోదరా\" అని వాళ్లను సాదరంగా తోడ్కొని వెళ్లా డు ఘటోత్కచుడు.
వివాహ కార్యక్రమంలో, విధానాలు, పద్ధతులు ఎలా వుంటాయో, ఎలా ప్రవర్తించాలో “ఒద్దికలు\" ద్వారా ప్రత్యక్షంగా వివరిస్తు న్నారు.
జంట పండితులు లక్ష్మణ కుమారుడికి. అడ్డంగా తెరకట్టి. ఒకవైపు అతన్ని, ఇంకోవైపు వధువులాగా భృత్యుడివీ కూచో పెట్టి అభ్యాసం
చేయిస్తు న్నారు శర్మ, శాస్త్రి,

<OCRpageNumber>68</OCRpageNumber>
End of current page

\"అవధరించారూ వివాహ కార్య క్రమణికలో కష్టమైనా, అతి ముఖ్యమైన చిట్ట చివరి క్రియ ఇది\" అన్నాడు శాస్త్రి - ఆనడం ఏమిటి,
అందుకున్నాడు లక్ష్మణకుమారుడు - \" అంటే అంత్య క్రియ\" అని.
\"అనుగ్రహించండి\" అవి జీలకర్ర అందించాడు శాస్త్రి, \"ఏమిటిది? \"జీలకర్ర \"ఎందుకు?\" \"జీలకర్ర, బెల్లం పెండ్లి కుమార్తె
శిరస్సున ఉంచాలి\" అని శర్మవివరించాడు. సరే అని, యువరాజ జీలకర్ర తీసుకుని ఎట్లా ?\" అని అడిగాడు, దర్జా గా
నిలబడి. \"కాస్త వంగి\"
“వీలు కాదు. నా అంతటి వీరుడు వంగడమా! సారథీ! లే, ఏ శిరస్సు నాచేతికి అందించు\" అని నిటారుగా వుండి, చెయ్యి
చాచాడు. భృత్యుడు సారథి తల అందిస్తే యువరాజా వారు జీలకర్ర అంటించారు.
“మరి పెళ్లి కుమార్తె కూడా తమ శిరస్సున ఉంచాలె అవ్నాడు శాస్త్రి
\"సిగ్గు, సిగ్గు! నా తలమీద ఇంకొకరి చెయ్యి పెట్టవిస్తా నా! పారథీ! పెళ్లి అనగానే పురోహితుల పెత్తనం కదూ! ఏళ్ళు నన్ను ఆడిద్దాం
అనుకుంటున్నారు. కాస్త మవం మనసు మార్చుకుంటే వీళ్ల గతమవుతుందో!\" ఆవి ఆలిగి, పెళ్లి కుమారుడు దూరంగా వెళ్లి
కూచున్నాడు.
| క్షంతవ్యుల ప్రభూ క్షంతవ్యులం! మేం పురోహితులం ఆవి ఎవరన్నారు? మేము తమ విదూషకులం. వైతాళికులం\" అని శాస్త్రి అంటే
-
\"క తీతములు అందుకొని మమ్ము బహూకరించాలి అని పూర్తి చేశాడు శర్మ, ఆ వెంటనే తీత పాఠం అందుకున్నాడు శాస్త్రి \"కుమార
మణివి వివాహ మమ్నీ లోకం కోడై కూసింది-\" \"విశాల దేశం విశ్వమశేషం ఆశీర్వాదం చేసింది\" అని వంత పాడాడు శర్మ,

<OCRpageNumber>69</OCRpageNumber>
End of current page

\"ఇక మీరీ పెళ్లి తప్పించుకోలేరు ప్రభూ!\" అన్నాడు శాస్త్రి, \"తప్పించుకుని తీరాలి. ఎట్లు ?\"
పండితులు ఆలోచనలో పడగా, భృత్యుడు సారథి, దగ్గర కొచ్చి - \"హే రాజప్! తమరీ పెళ్ళి తప్పించుకోడానికి నా తల పండులో
ఒక చిరు విత్తనం లాంటి యుక్తి తట్టింది\" అన్నాడు,
“ఏమిటది?\" *తమ వంటి ఆతి యోధులు, ఆతి మేధావులు ముందు పిల్లవి చూడకుండా పెళ్ళి చేసుకుంటే--
“సిగ్గు సిగ్గు! ముందు పిల్లని చూసి తీరాలి. కాని, ఏ లక్షణాలు చూడాలో ఎలా చూడాలో - శర్మా! తెలిస్తే చెప్పు\" అని విద్యాసం
మార్చాడు రాజకుమారుడు.
\"శాస్త్రం నిర్వచించింది ప్రభూ! అవ్యంగామే\" అని మంత్రంలా చదవగానే అర్థం చెప్పాడు శాస్త్రి - \"చక్కని రూపం\"
“సామ్యవామే\" *చక్కని పేరూ\" \"హంస వారణ గామని\" \"చకచక్కని వడకా\" \"బావుంది. ముందు పేరేమిటో చెప్పండి\"
అన్నాడు యువరాజు - బిగుసుకుని. పేరు చక్కనిదే ప్రభూ! శశిరేఖ\" అన్నాడు శాస్త్రి - పేరుమ అందంగా పలి.. \"రీథేమిటి గీత
లాగా! వాకీ రేఖలు, గీతలూ పనికి రావు\" అని మళ్లీ ఆలిగాడు యువరారాజు, “అక్కడా రేఖవి తుడిచివేసి, “ఈ అవి పీల్చుకోవచ్చు
ప్రభూ!\" అవి శర్మ మార్పు సూచించాడు.
కాని చక్కని రూపం, చక్కని వడక - కళ్లా రా చూస్తేనే గాని తెలియవు. శాస్త్రీ! తక్షణం వెళ్ళి శకుని తాతగారితో చెప్పండి - మేము
పెళ్ళి కూతుర్ని చూడందే పెళ్ళి చేసుకోం అని\" ఆని యువరాజావారు ఆనతిచ్చారు. శాస్త్రి శర్మలు ముఖాలు చూసుకుని సంశయంగా
వించుంటే, “ఇంకా ఇక్కడే వున్నారా! వెళ్లండి! ప్రయాణం ఆపమని చెప్పండి\" ఆవి గద్దించాడు.
\"ఆపు ఆస్తు \" అన్నాయి జంట కంకాలు పణికి - ఆ వణుకుతో పరుగెత్తి పారథి నవ్వాడు రెప్ప బలికితిరి! పలుకంటీ మీదే
పలుకు!\" ఆవి స్తు తించాడు.
“అవును!\" అన్నాడు లక్ష్మణ కుమార రాజావారు గర్వంగా మూతి బిగించి.
పెళ్ళికి బయల్దేరడానికి దుర్యోధనాదులు సన్నద్ధు లవుతున్న వేళ, ఎవరు బయల్దేరాలో, ఎవరు బయల్దేరకూడదో చతుష్టయం, చర్చిస్తు న్నది.

<OCRpageNumber>70</OCRpageNumber>
End of current page

\"పెద్దలు! పెద్దలు! పెళ్ళికి పోతూ పిల్లిని చంకన పెట్టు కుని పోయినట్లు , మనతో వీళ్లంతా ఎందుకు?\" అన్నాడు శకుని చిరాగ్గా
చూస్తూ
“అసలా ద్రోణుడు, కృపుడు, ఆశ్వత్థా మ - మన బంధువులైనా కారు. వాళ్ల పేర్ల ముందే కొట్టేశానన్నా\" ఆన్నాడు దుశ్శాసనుడు
ఆహ్వాన పత్రాలను ఎలా తాము పడబోసిందీ గర్వంగా చెప్తూ
“భీష్మ విదురులు మన వంశవృద్ధు లు, వంశ కర్తలు, వాళ్లు రాలేదేమవి శ్రీకృష్ణుడు ఆడిగిస్తా డు. ఏమి సపమాధానం చెబుతాం
మామా\" అని దుర్యోధమడు సందిగ్ధంలో పడ్డా డు.
“ఏం చెప్పాలి! ఇప్పటికీ వాళ్లకి పాండవ పక్షపాతం పోలేదు\" అన్నాడు శకుని. \"ఆముక, పక్షవాతం వచ్చిందనో, వృద్దు లు కదల్లేక
పోయారవో చెప్పేస్తాం\" అని కర్ణుడు మానించాడు. 'భలే కల్లా భలే! ఈ వృద్ధు ల్ని కూడా కొట్టేశాను\" అని శ్లా ఘించాడు
దుశ్శాసనడు.
'ఇలా అందర్నీ కొట్టి వేపి, మనం నలుగురమే పెళ్లికి తరలి వెళితే, ఏమి శోళపరంగా వుంటుంది? ఆవి రారాజు మళ్లీ సందేహం
వెలిబుచ్చాడు.
“నలుగురేమిటి దుర్యోధవా! నీవు, వీవెంట నీ విధేయులు సోదరులు మీ పరుగురూ వుంటే చాలు - శోభస్కరంగానూ వుంటుంది;
ఆక్కడ మనకు మాటా దక్కుతుంది\" అని శకుని సర్ది చెప్పాడు.
\"భలే మామా భలే! ఇక మన తక్షణ కర్తవ్యం?\" అని తన పూత సదంతో అడిగాడు దుశ్శాసనుడు. “ప్రయాణ సన్నాహ cl\"
ఆంతలో ప్రవేశించారు we ట కవులు - * విజయోస్తు ప్రభూ\" అంటూ. “శ్రీ శ్రీ తాతపాదుల వారు త్వరపడి శ్రీయుతులు
లక్ష్మణకుమారుల వద్దకు వేంచేయాలి\" అన్నాడు శాస్త్రి తొట్రు పాటుగా,
'అక్కడ మనవాడు ఏం తక్షణ సమస్య తెచ్చి పెట్టా డో! వెళ్లు మామా వెళు\" అన్నాడు దుశ్శాసనడు.
\"ఎందుకూ మన చిరంజీవే వచ్చాడు! రా నాయనా రా\" అని ఆప్పుడే వచ్చిన లక్ష్మణకుమారుని ఆప్యాయంగా పిలుస్తూ
- \"యువకుల లక్ష nel పెళ్ళి కుమారుని చేయగానే ఇలా నలుగురిలోకి రావాలనిపిస్తుంది\" అన్నాడు శకుని.
\"అవును తాతగారూ! నేను సభా పిరికివి కాను. నలుగురిలోనూ చెప్పగలమ కాబట్టే వచ్చామ. నేనిప్పుడు పెళ్ళి చేసుకోను\" అని
తేల్చేశాడు వరుడు బుంగమూతి పెట్టి, దుర్యోధమడు ఒక్కసారి విరాంతపోయి చూశాడు. \"ఆవుమ నాన్నగారూ! ముందు పెళ్లి
కూతుర్ని చూసి వరించందే పెళ్లి చేసుకోవడం వీరోచితం కాదు\" అన్నాడు రాజకుమారుడు.
“ఆఁ! నేను అనుకుంటూనే వున్నాను దుర్యోధనా! మమీది గౌరవంతో మనవాడు అప్పుడు ఈ విషయం మరచిపోయాడు\" అన్నాడు
శకుని సందర్భానుకూలంగా
“అవును ... ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది\"
\"అవును నాయనా - నీవంటి వీరుడు ఎక్కడ ఏ పిల్ల పువ్నా సరే, వెళ్ళి చూడవలసిందే - అందంగా కనిపిస్తే హరిహరాదులు అడ్డం
వచ్చినా హరించి తేవలసిందే\" అని శకుని సమర్థిస్తూ మాట్లా డాడు.
7

<OCRpageNumber>71</OCRpageNumber>
End of current page

వృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి విశేషానుభవం గల కృష్ణమూర్తి విజయ, వాహిని చిత్రాలకు అత్యంత మనోహరమైన వాట్యాలు
సమకూర్చారు. 'మాయాబజార్'లో 'దయచేయండి, దయచేయండి\" అని మాయాబజార్‌కు కౌరవుల్ని ఆహ్వానించే వాట్యం
కూర్చడానికీ, రిహార్సల్స్ ! రెండు నెలలు పట్టింది. మోహినీ భస్మాసుర నాట్య ఘట్టం విశేషంగా చెప్పుకోదగ్గది. గోపీవాథ్ కూడా (పై
చిత్రంలోని భస్మాసుర పాత్రధారి) పసుమర్తి గారికి సహకరించారు. మోహిని పాత్రధారిణి - లలితారావు,

<OCRpageNumber>72</OCRpageNumber>
End of current page

“అదే మరి!\" అన్నాడు యువరాజు తన మదిలోని భావాన్ని గ్రహించిన తాత పాదులవారి తెలివి తేటల్ని మెచ్చుకుంటూ.
“ఆందుకు అభిమన్యుడైతే జంకుతాడేమో గాని, వీకేం భయం! మనం ఇప్పుడే ద్వారకి వెళదాం, విడిది ఇంటికి చేరగానే పెళ్ళికూతుర్ని
పిలిపిస్తా ను - చూద్దు వుగాని. నీకు నచ్చుతుందనే వా ధైర్యంగా అన్నాడు శకుని.
“నచ్చకపోయినా సరే, పెళ్ళి ముందు పెళ్ళి కూతుర్ని నేను చూసి తీరాలి. ఆది నా ప్రతిజ్ఞ\" “అలాగే వాయనా! మరి ప్రయాణానికి
సిద్దపడు!\"
*ప్రయాణానికి నేనెప్పుడూ సిద్దమే\" అన్నాడు లక్ష్మణకుమారుడు తన మాటను నెరవేర్చుకున్నందుకు సంతోషంగా విషమిస్తూ,
ఘటోత్కచుడు, సోదరుడికి, పినతల్లికీ వినోద ప్రదర్శనలు చూపిస్తు న్నాడు. అందరూ ఆనందించి, నవ్వుతూ వుండగా , సుపుత్రా!
ఏమిటీ కుప్పిగంతులు! ఏదైనా వీతిని బోధించే నాటకం ఆడించరా - నేను మెచ్చుకుంటాను!\" అన్నది హిడింబ..
“ఆహా! చివమయా! వివావుగా మాత ఆజ్ఞ!\" అవ్నాడు ఘటోత్కచుడు.
\"L దుష్టు లకు వరం ఇచ్చిన వారికే నెత్తికి వస్తుందని వీతిని బోధించే మోహినీ భస్మాసుర 1 థ వుండనే వుందిగా - ఆడిపాను -
చిత్తగించండి! ఆమ్... అహా.. ఇమ్ ఇహి. ఉమ్ ఉహ\" ఆని మంత్రదండం ఊపి, నాట్య రూపకం సృష్టించాడు చిన్నమయ.
| భస్మాసురుడు శివుని గూర్చి తపస్సు చెయ్యడం, శివుడు ప్రత్యక్షమై వరం కోలమవడం, తన హస్తం ఎవరి నెత్తిన పెడితే వాడు భస్మం
కావాలని ఆసురుడు కోరడం, శివుడు ప్రసాదించడం, తన కోరిక ఎలా నెరవేరుతుందో చూస్తా నని శివుని తలమీదనే హస్తం వుంచడానికి
ఆసురుడు ప్రయత్నించడం, శివుడు పారిపోయి విష్ణువును శరణుకోరడం, విష్ణువు మోహిని రూపంలో రాగా, రాక్షసుడు ఆమెను
మోహించి ఆమెతో వాట్యం చేస్తూ మరచిపోయి తన పాస్త్రా న్ని తన తలమీదనే వుంచుకుని, భస్మం కావడం ఆ రూపకంలో చూసి
అందరూ ఆనందించారు.

<OCRpageNumber>73</OCRpageNumber>
End of current page

w రేఖ తలుపు గడియ వేసుకుని గది లోపల కూచున్నది. చెలులతో వచ్చింది తల్లి రేవతి. తలుపు తీయ్యమని ఎంత కొట్టివా శశిరేఖ
తియ్యలేదు, \"విన్న పెళ్లికూతుర్ని చెయ్యాలని వస్తే వీళ్లందర్నీ బయటికి తరిమి ఏమిటీ మూర్జం! మాట్లా డవేం - తలుపు తియ్యి\"
అని గద్దించింది తల్లి, తలుపు తడుతూనే.
\"ఎన్ని సార్లు చెప్పాలేమిటి - ఈ పెళ్లి నాకిష్టం లేదు అంది లోపల్నుంచి ఈ..
\"#41 45 వీ యిష్టం లేదు. నా యిష్టం లేదు, ఇలా ఆల్లరి పెడితే ఆగిపోతుందనుకుంటున్నావేమో పెళ్ళివాడు తరలి వస్తు న్నారు.
ఇక వీ గారాబాలు ఏమీ పాడవు, జాగ్రత్త ముద్దు ముద్దు గా ఈ ముచ్చట జరిపించుకో!\" అన్నది గట్టిగా రేవతి, కిటికీలోంచి లోనికి
చూస్తూ,
“ముచ్చటేమిటి ముచ్చట! నా ఆశ నిరాశ చేసి, వా హృదయాన్ని భగ్నం చేసి నా మనసును పాడు చేశారు. నాకు జీవించడానికే ఇష్టం
లేదు\" అంది శశి, కన్నీళ్లతో..
“ఆ శ! ఏమిటీ మాటలు?\" ఆవి రేవతి కంగారు పడింది. అంతలో రుక్మిణి, కృష్ణుడు కూడా అక్కడికి వచ్చారు.
“ఏమిటక్కయ్యా!\" అంది రుక్మిణి.
“ఏముంది తల్లికి చిన్నప్పట్నుంచి మీరు నేర్పించిన విద్య. ఇప్పుడు నాకు వప్పగిస్తోంది\" అని రేవతి నిషూరం వేసింది.
“కోప్పడకండి వదినా! ఏదో చిన్నతనం. కాస్త మనసు కుదుటపడే వరకు అమ్మాయిని శాంతంగా విడిచి పెట్టండి. రేపటికి ఎంత
మారుతుందో, ఎంత ఉత్సాహంగా వుంటుందో మీరే చూస్తా రుగా\" అన్నాడు కృష్ణుడు కలిగించుకుని.
“ఏమోనయ్యా కృష్ణా! ఆన్నింటికీ నువ్వు పున్నావవే నా ధైర్యం. ఈ పెళ్ళి సక్రమంగా జరిపించి, మన గౌరవం కాపాడి భారం వీది\"
అంది రేవతి,
కృష్ణుడు చిరునవ్వు నవ్వి కిటికీ లోంచి శశివి చూశాడు -
\"తి! ఏమిటమ్మా ఇది?\" అని అడిగాడు. శశికి దుఃఖం ఆగలేదు. సముద్రంలా పొంగింది. చిన్నాన్నగారి వేపు చూడను కూడా
చూడకుండా, దిండుమీద వాలి, వెక్కి వెక్కి ఏడ్చింది,
“సరే, రేపు నీకే తెలుస్తుందిగా\" అన్నాడు కృష్ణుడు అక్కడి మంచి బయల్దేరుతూ,
మేకప్ కళాకారుడు పీతాంబరం కృష్ణుడు, అభిమమ్యడు, శశిరేఖ, ఘటోత్కచుడు మొదలైన ముఖ్యపాత్రలకు మేకప్ చేసిన పీతాంబరం
- విజయ సంస్థలో తొలిమంచి వున్నారు. అటు తర్వాత ఎన్.టి.ఆర్, ఎమ్.జి.ఆర్ లకు \"పర్సనలోగా ఎన్నో చిత్రాలకు పనిచేశారు.
నిర్మాతగా మారి చిత్రనిర్మాణం కూడా చేశారు. ఆయనతో పాటు మేకప్ శాఖలో పనిచేసిన భక్తవత్సలం తక్కిన పాత్రలకు మేకప్ చేశారు.
వేటి సుప్రసిద్ధ దర్శకుడు పి. వాసు పీతాంబరం పుత్రు డు,

<OCRpageNumber>74</OCRpageNumber>
End of current page

ఘటోత్కచుని కోటలో వున్న అభిమన్యుడు శశివి తలచుకున్నాడు. ద్వారకలోని ఈ అభిమన్యుని ఊహించుకున్నది. పూర్ణకాంతిని
వెదజల్లు తున్న శశిలో - తన శశిని చూసుకున్నాడు అభిమన్యుడు. ఇద్దరూ పాడుకున్నారు.

నీ కోసమె నే జీవించునది ఈ విరహములో ఈ నిరాశలో వెన్నెల కూడా చీకటి యైనా మనసున వెలుగే లేకపోయినా ||
అభి:
విరహము కూడా సుఖమే కాదా విరతము చింతన మధురము కాదా వియోగ వేళల విరిసే ప్రేమల విలువలు గనలేవా - నీ రూపమే నే
ధ్యానించునది నా హృదయములో నా మనస్సులో ,
హృదయము నీతో వెడలిపోయినా మదిలో ఆశలు మాసిపోయినా మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణము విలుపు కొని ||
మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయదేవిగా లోకములన్నీ ఏకమెయైనా ఇక నాదానవాగా నీ రూపమే వే ధ్యానించునది ఈ
విరహములో, ఈ నిరాశలో నీ కోసమె నే జీవించునది
శశి:

<OCRpageNumber>75</OCRpageNumber>
End of current page

SA

<OCRpageNumber>76</OCRpageNumber>
End of current page

సుభద్ర తీరిగ్గా కూచుని, హిడింబతో జరిగినదంతా చెప్పింది.


“ఏమిటేమిటి - అభిమన్యుడికిస్తా పప్ప శశిరేఖను సిగ్గులేక, మాట తప్పి ఇప్పుడా దుర్యోధనుడి శాడుక్కి ఇస్తు న్నాడా! అన్నగారై వుండి,
బలరాముడే నిన్నిలా అవమానిస్తా డా!\" అని ఆశ్చర్యపోయింది హిడింబ కొంత కోపం కూడా కలిపి,
“ఏం చేస్తాం! ఇప్పుడు మన ఐశ్వర్యమంతా పోయిందిగా ఆక్కా\" అన్నది సుభద్ర. “ఐశ్వర్యం పోతే? ప్రతాపాలెక్కడికి
పోతాయనుకున్నాడు?\" అని హిడింబ ప్రతాపానికి ప్రాధాన్యత ఇచ్చింది.
“ఐశ్వర్యం పూజించేవారికి ప్రతాపాలే కనిపిస్తా యక్కా! పాండవులు, పాండవుల ప్రతాపాలూ కాలపుల కాలిగోటికి పాటిరావని దూషణ కూడా
చేశాడు!\" అన్నది సుభద్ర బాధగా. అంతలో అక్కడికి వచ్చిన ఘటోత్కచుడు \"హే అంటూ హే జంబూ మ్రోగించు రణధీం!\" అని
గావుకేక పెట్టి, ఆమచరుల దగ్గరికి పరుగెత్తా డు. ఆ 11 లు వివి సుభద్ర \"అయ్యో - అబ్బాయి విన్నట్టు న్నాడే\" అని కలవరపడింది.
సుపుత్రా! సుపుత్రా! సుపుత్రా!\" అంటూ హిడింబ పరుగెత్తింది - తన సుపుత్రు డు ఏ అఘాయిత్యం ఆరంభిస్తా డోనని.
సహచరులారా మీరిక సకల ఆయుధాలతో సర్వసైన్యాలతో సిద్ధపడండి. మనం ఇప్పుడు యుద్ధ యాత్రకు వెళన్నాం\" అని ప్రకటించాడు
ఘటోత్కచుడు, పరివారం అంతా 'అలాగే' అప్పట్లు \"హై హై నాయకా హై హై నాయకా!\" అని ఆయుధాలు పైకెత్తా రు.
\"సోదరా! ఎవరితో యుద్ధా నికి - నేనూ వస్తా ను\" అంటూ అభిమన్యుడు వచ్చాడు.
“నేనుండగా నీవెందుకు సోదరా! సహచరులారా\" అని ఘటోత్కచుడు ఏదో చెప్పబోతున్న సమయంలో హిడింబ పరిగెత్తు కుంటూ
వచ్చింది.

<OCRpageNumber>77</OCRpageNumber>
End of current page

TEIEN
Back yard of Chatthachana
nike Sokle

<OCRpageNumber>78</OCRpageNumber>
End of current page

“విన్నాను మాతా విన్నాను. ఇచ్చివే మాటను తప్పుటయేకాక, తుచ కౌరవుల పాతు కలుపుకుని జగద్విదిత సక్రమవంతులైన మా
జవకులనే తూలనాడిరిగా యాదవులు! ఎంత మద మెంత కావరమెంత పొగరు! ఆంతకంత ప్రతీకారమాచరించి కౌరవుల యాదవుల కట్ట
గట్టి నేలమట్టు బెట్టకున్న నా మహిమేల?
“దురహంకార మదాంధులై బలులు విద్రోహంబు గావించిరే ఆరె! వారికి శృంగభంగమున చేయన్ లేరా! లోకలీ కరుడి వీర
ఘటోత్కచుండు! ఇది ప్రతిజ్ఞన్ చేసివాడన్ తృటివ్,
కురువంశము దహించెదన్ యదుకుల కోభంబు గావించెదవ్! \" అవి గదాధరుడై వీరావేశంతో పలికాడు ఘటోత్కచుడు,
సహచరవర్గమంతా \"హై హై నాయకా' అంటూ బలపరిచింది.
“నాయనా! మా ఆవ్పతో యుద్ధా నికి వీపు వెళితే ఒకటీ - అభిమన్యుడు వెళితే ఒకటీవా - అది నాకు అప్రతిష్ట కాదూ\" అన్నది
సుభద్ర వారిస్తూ, ఆట్లయిన మాతా \" నేను హస్తినాపురమునకుపోయి ఆ కౌరవులనైన హతమార్చి వచ్చెదను\" అన్నాడు
ఘటోత్కచుడు, దేనికో దానికి అనుమతి ఇమ్మవి.
| \"వారివి వీపు చంపరాదురా సుపుత్రా! నీ జనకులు ప్రతిజ్ఞ చేశారు. వారి చేతిలో చచ్చుటకు వారు బ్రతికే వుండాలి\" అన్నది
హిడింబ.
\"అప్లో చూచిరినా సోదరా! మన మాతల కారణాన మన పరాక్రమానికి ఏమి గతి పట్టి నడో!\" అని విరుత్సాహపడిపోయాడు
భీమపుత్రు డు,
\"ఆ - నేను చెప్పినట్టు చేయుమురా సుపుత్రా - నేమ మెచ్చుకుంటాను\" అన్నది భీమపతి, 'ఆహా' చెప్పమన్నాడు సపుత్రు డు.
\"నీవు ద్వారకకు వెళ్లి, నీ మాయాబలంతో శశిరేఖను ఇచ్చటికి తీసుకురా, ఈ సుపుత్రు నికిచ్చి పెళ్లి చేస్తా మ!\" అన్నది హిడింబ,
*ప్రశస్తము! సుప్రశస్తము మాతా నీ ఆజ్ఞ. నేనిప్పుడే వెళ్లా రను, అనుచరులారా!\" అనగానే ఆనుచరులంతా వెళ్లమన్నట్టు గా \"హై హై
నాయకా\" అవ్నారు.
\"నాయనా! నీవొక మాట ఇస్తేనే ఎందుకైనా నేను సమ్మతిస్తా ను\" అన్నది సుభద్ర. ఆలాగే చెప్పమన్నాడు ఘటోత్కచుడు. \"ఆక్కడ
నీవు ఏ ఆఘాయిత్యమూ చెయ్యకూడదు. మా చిన్నన్న శ్రీకృష్ణులు\"
“అస్మదీయులా - అట్లయిన వారికి నమో నమః\" \"వీపు అక్కడికి వెళ్లగానే వారిని చూచి -- \"చూడ్డం ఏమిటి, దర్శనం చేసి
స్తోత్రం చెయ్యరా సుపుత్రా - వారు ప్రసన్నులవుతారు\" అన్నది హిడింబ. “అక్కడ నీవేం చేయాలో ఆ ఉపాయాలు కూడా చెబుతారు\"
ఆని సుభద్ర సూచించింది. \"ఆు ఆపు! నమో మాత నమో నమః!\" అని తల్లు లకు నమస్కరించి ఆంతర్థా నమయ్యాడు
ఘటోత్కచుడు,
|
79

<OCRpageNumber>79</OCRpageNumber>
End of current page

“హే హే పోదరా! నేను వచ్చువరకూ ఆశ్రమ రక్షణ వీరే\" అవి గొంతుతో హెచ్చరించాడు. \"హై హై నాయకా\" అన్నాడు
ఆభిమమ్యడు - 'అలాగే' అన్నట్టు గా, పరివారం అంతా కూడా వీడ్కోలు చెప్పింది.
| ఆ అర్థరాత్రి, పర్వత ప్రమాణంలో వున్న ఘటోత్కచుడు ద్వారకా నగరంలో దిగాడు. ద్వారకలోని గృహాలన్నీ అతని మోకాళ్ల ఎత్తు న
వున్నాయి. తన ప్రమాణాన్ని మనిషి ఎత్తు కు తగ్గించుకుని, కోటలో ప్రవేశించాడు. మహాద్వారం రాస్తు న్న ఇద్దరు పాలకులనీ తన
'మాయ'తో ఒకరిమీద ఒకరివి పడుకోబెట్టి, లోనికి ప్రవేశించి, అక్కడి కాపలావాడిని తన ఆకారంతో మూర్చిల్లజేపీ, ఆడుకుంటున్న
మరికొందరు కాపలా వాళ్లకు మైకం ఇలిగించి శయ్యాగారం చేరాడు. కిటికీ గుండా చూడగా విద్రిస్తు న్న స్త్రీలు కనిపించారు.
'ఇందులో శ ds ఎవరవి! ఎలా గుర్తించడం! తెలుసుకోకుండా వచ్చావే! ఆహా! పూర్వం అంకలో మా పెదనాన్న హనుమంతులవారు
పడ్డ చిక్కులో పడ్డా ను' అని తనలో తాను తర్కించుకున్నాడు. రాగానే కృష్ణుని కలుసుకోవాలన్న మాట మరిచిపోయి, ఘటోత్కచుడు
వాలుగు అడుగులు వేసేసరికి ..
\"చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!\" ఆవి వేద ఘోష వరసలో తండ్రి వాద్యం మీటుతూ ఒక వయోవృద్ధు డు కనిపించాడు.
అటు చూస్తూ ఘటోత్కచుడు అటు నడిచాడు.
\"ఆటు వున్నది ఇటు లేదు ఇటువున్నది అటు లేరు అటువేవే - ఇటువనే చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ\"
అర్థరాత్రి ఈ వృద్ధు డి గొడవ ఏమిటని, ఘటోత్కచుడు ఆతవిమీద చెయ్యి తిప్పి మాయ చెయ్యబోయాడు. వృద్ధు డు చలించలేదు -
తవ ధోరణిలోనే వున్నాడు.
“రిన చేపను పెద చేప చిన మాయను పెనుమాయ ఆది స్వాహా ఇదిస్వాహా ఆడి స్వాహా ఇరిస్వాహా చిరంజీవ చిరంజీవకీ సుఖీభవ!
సుఖీభవ!\" ఘటోత్కచుడు ఈసారి మరింత గట్టిగా మంత్రం వేశాడు గాని, అదీ ఏమాత్రం పారలేదు.
“ఎరుగకుండ వచ్చావు ఎరుకలేకపోతావు? ఇది వేదం ఇదే వేదం-\" అంటున్నాడు వృద్ధు డు - ఘటోత్కచుని ఏ మాత్రం లక్ష్య
పెట్టకుండా,
“ఏయ్ తాతా! నీవేదం బాగానే వుందిగాని, అసలు నువ్వెవరో చెప్పు\" అన్నాడు ఘటోత్కచుడు విసిగిపోయి, “ఓహోహో! నీవా! నీకు
తెలియదూ నేనెవరో\" అన్నాడు వృద్దు డు ఆప్పుడే అతనికేసి చూసి. తెలియకనేగా అడిగేది\"
|
8
<OCRpageNumber>80</OCRpageNumber>
End of current page

“తెలియనివానికి చెప్పినా తెలియదు\"


“ఏయ్ తాతా! నీ కుతర్కం చాలించు. నీవెవరివయితే నాకేంటే! చూడు - శరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు\" అవి
దారికొచ్చాడు ఘటోత్కచుడు.
“హాయ్! హాయ్! నా సాయం కోరుతూ సన్నే అదిరిస్తు న్నావ్! ఏ పేరు చెప్పి, శరణుకోరి బుద్దిగా అడుగు చూపిస్తా \"
\"ఏయ్ తాతా! ఎవరనుకున్నావ్! జాగ్రత్త. నాకు ఆగ్రహం వస్తే ఆగను. విమా వీ ద్వారకనూ సముద్రంలో ముంచి పోతాను\" అన్నాడు
ఘటోత్కచుడు.
“ఆబ్బో అబ్బో! ఆంత ఘనుడివా! చెప్పవేం మరి! ఐతే వీవంత పనిచేయనక్కర్లేదు. నేను ముసలివాడివి, నడవలేను. నన్ను
మోసుకునిపో- ఆలాగే శశిరేఖను చూపిస్తా \"
\"ఆ! అలారా దారికి - లే\" అని ఆ వృద్ధు డి జబ్బ పట్టు కుని లేపబోయాడు ఘటోత్కచుడు.
\"చిరంజీవ, చిరంజీవ, సుఖీభవ సుఖీభవా ఆవ్నాడు వృద్ధు డు ఏమాత్రం కదలకుండా. ఘటోత్కచుడు రెండు చేతులు కలిపి, రెండు
మూడుసార్లు పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు గాని, పొసగలేదు!
“అరె! ఇంత బరువున్నావే\" అని ఆశ్చర్యపోయాడు. \"ద్వారకనే పెళ్లగిస్తా నంటివే. మరి సన్నే ఎత్తలేవా\" ఆని ఎద్దేవా చేశాడు
వృద్దు డు.
మళ్లీ, మళ్లీ ప్రయత్నించాడేగాని, ఘటోత్కచుడికి సాధ్యం కావడం లేదు. \"ఎత్తు వాయవా ఎత్తు \" అని వృద్ధు డు నవ్వుతున్నాడు -
ఆతని అలసట చూసి,
\"ఏనుగులు మింగావా - పర్వతాలు ఫలహారం చేశావా - ఏమిటి నీ మాయ\" అన్నాడు ఘటోత్కచుడు, తన పూర్ణ బలం
ప్రయోగించినా వృద్ధు ని కదల్చలేకపోయినందుకు విసిగిపోయి.

<OCRpageNumber>81</OCRpageNumber>
End of current page

A
Suwen
‫و منها ما‬
‫عم هو گا‬

<OCRpageNumber>82</OCRpageNumber>
End of current page

\"చిన మాయను పెను మాయ! అది స్వాహా, ఇది స్వాహా! ఆటు వేనే, ఇటు నేనే! అదివేనే, ఇదినేనే\" అని వృద్ధు డు 'ఇంకా
నన్ను గుర్తించలేడా అన్నట్టు చెప్పుకోగా “ఆ తెలిసింది తెలిపింది! నమో నమో, నమో నమో నమః నమో కృష్ణ నమో కృష్ణ\" ఆని
చేతులు జోడించాడు ఘటోత్కచుడు – ఆ వృద్దు డు ఇంకెవరూ కాదని శ్రీకృష్ణుడేనని! తన రూపంలోకి వచ్చి 'చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ, అన్నాడు కృష్ణుడు.
“ధన్మోస్మి ధన్యోస్మి ఇక మీ ఆజ్ఞు\"
\"ఇక నీవు నిర్వహించవలసిన శుభకార్యం-\" అని కృష్ణుడు చెవిలో చెప్పాడు - మాయా శశిరేఖ రూపంలో కౌరవుల భరతం పట్టమని.
“ఆహా! దివ్యోపదేశం! దివ్యోపదేశం!\" శ్రీకృష్ణుడు మైవా అనే చెలికత్తెని పిలిచి, “ఇక మంచి నీవు ఇతనికి ఇష్టసఖివి\" ఆని
చెప్పాడు. “ఇక సెలవ్!\" “అల్లు డూ! జాగ్రత్తగా
\"ఆహా మైనా, మన ఆంతఃపురానికి దారి?\" ప్రీ కంకంలో అని, నవ్వుకున్నాడు ఘటోత్కచుడు. ఆమెతో వెళ్ళి నిద్రిస్తు న్న శశిరేఖను
చూసి, సంతోషించి, శయ్యతో సహా ఆమెను తన మాయాబలంతో ఎత్తు కుపోయాడు!
శశిరేఖను తన కోటకు చేర్చి, శయ్యను దించి - \"నమో కృష్ణ నమో కృష్ణ\" అనుకున్నాడు ఘటోత్కచుడు, * ఆంతలో అక్కడికి
వచ్చిన తల్లు లను చూసి 'నమో మాతా నమో నమః' అని నమస్కరించాడు. హిడింబ, నిద్రలోవున్న శశిరేఖను చూసి మురిసిపోతూ,
“ఆహా! ఎంత చక్క వీది నా కోడలు\" ఆని సుభద్రమ అభినందించింది.
“వాయనా! ఆక్కడ ఏమి ఆల్లరి జరగలేదు గదా\" అని సుభద్ర ఆత్రు తగా అడిగింది,
\"లేదు మాతా లేదు. అంతా విశబ్దంగానే జరిగింది. ఆంతా శ్రీకృష్ణులవారి చిద్విలాసం! ఆ మళ్లీ నేను అక్కడికి వెళ్ళి, కౌరవులకు
విడిది పత్కారం చెయ్యాలి, లక్ష్మణ కుమారుని - పెళ్ళి చేసుకోవాలి.\"
“నీవా!\"

<OCRpageNumber>83</OCRpageNumber>
End of current page

“అవును మాతా! నేనే మరి! మరదలుకు మెలుకువ వస్తోంది - నేను వస్తా ను\" అని ఘటోత్కచుడు బయల్దేరాడు.
శశిరేఖ నిద్రమైకంలో కాస్త కదిలి - \"నా ఆశ నిరాశ చేసి, నా మనసును పాడు చేశారు. నాకు జీవించడానికే ఇష్టంలేరు\"
అంటున్నది.
“పాపం! ఇంకా కలవరిస్తూనే వున్నది బిడ్డ
“శ! చూడమ్మా - నేను\" అని పిల్చింది సుభద్ర, శశిరేఖ కళ్లు పూర్తిగా విప్పి, “అత్తయ్యా! ఎలా వచ్చావిక్కడికి అని ఆశ్చర్యంగా
చూసింది.
వే కాదమ్మా - నీవే వచ్చావు\" “వేనా.. ఎక్కడున్నాం?\" \"భయపడకమ్నా - చెబుతానుగా. లేమ్మా\" అని సుభద్ర శ దగ్గర
కూచున్నది.
ఘటోత్కచుడు ముఖ్య సహచరులకు విషయం అంతా చెప్పి - \"విన్నారుగా! ఆ పెళ్లి పెటాకులు చెయ్యాలి. చిన్నమయా! నీ ఇంద్రజాల
మహేంద్రజాలాన్ని ప్రదర్శించి, ద్వారక ముందు కౌరవులకొక విడిది నగరం నిర్మించు. నీ మాయా వైభవంతో వాళ్ల కళ్ళు చెదిరిపోవాలి
అన్నాడు \"హై హై నాయకా\" అన్నాడు చిన్నమయ.
\"హై లంబూ! హై జంబూ!\" “హై నాయకా!\" \"మీ తెలివి తేటలు ఉపయోగించి, కౌరవుల భరతం పట్టా లి\",
“ఓ! పెళ్లి చెయ్యడం చేతకాదుగాని,\" అని ఒకడంటే, “పాడు చెయ్యమంటేనా\" అని రెండోవాడు అన్నాడు - పాడు పన్లు
చెయ్యబోతున్నందుకు ఇద్దరూ మురిసి పోయి - గోల చేస్తూ, \"బయల్దేరండి\" అని ఒక గద్దింపుతో వారిని పంపి ఘటోత్కచుడు,
'సోదరా' అంటూ శశి రూపంలో అభిమన్యుడి కోసం వెళ్లా డు. .
ఒక్కసారి తన శశి అక్కడ కనిపించగానే, ఆశ్చర్యంలో మునిగి - \"శశీ! ఎలా వచ్చావు శ!\" అన్నాడు అభిమన్యుడు దగ్గరగా
వస్తూ,

<OCRpageNumber>84</OCRpageNumber>
End of current page

Sta f /15
-
“దూరం! శశి ఆట శ! చేతకాక విడిచి పెట్టి వచ్చి\" \"ఆదేమిటి శశి\" అంటూ దగ్గరగా రాబోయాడు. \"దూరం!\"
“ఎందుకంత కోపం - వీకు తెలియదూ! పెద్దలమీద గౌరవంతో సాహసించలేక పోయానని!\"
\"పాపం! పెద్దలచేత నువ్వు మంచివాడనిపించుకోవాలి; పెద్దల్ని ధిక్కరించి నేను చెడ్డదాన్ననిపించుకోవాలి. | హ ul చాలు! నీకూ నీ
ప్రేమకూ నమో నమః ఇక మనది సాదర ప్రేమ!\" అంది మాయా శశిరేఖ - 'అది విజమేగదా అన్నట్టు . అభిమన్యుడు ఆ మాటకు
నిరాంతపోయాడు,
\"శనీ ఏమిటా మాటలు!\"
“ఏమిటంటే, ఆది ఆంతే! ఆన్నాడు ఘటోత్కచుడు' తన ధోరణిలో చేతులు తిప్పుతూ. అభిమన్యుడికేమీ అర్థం కావడం లేదు.
\"ఇక వీ విరహాలు నీ తాపాలూ నేను పడలేను. నేను లక్ష్మణకుమారుని పెళ్లా డతానని మాట ఇచ్చాను. ఆడతాను!\"
“నా శశేవా మాట్లా డేది!
\"కాడు. నేనిప్పుడు సరికొత్త ఈవి. పూర్తిగా మారిపోయాము. లక్ష్మణకుమారుని పెళ్ళాడతాను. ఏనుగు అంబారీ ఎక్కుతాను.
కోటదాకా ఊరేగుతామ\" | \"శతి! ఏమిటీ వికారాలు! వీకేమన్నా దయ్యం పట్టిందా!\" అన్నాడు ఆభిమన్యుడు - ఆగమ్యావస్థలోనే
కోపంగా
\"దయ్యంకాదు, భూతం! ఇక మన ప్రేమ మాత్రం పోదర ప్రేమ. రా సోదరా!\" అంది చెయ్యి పట్టు కుని లాగుతూ. అభిమమ్యడు
మారు పలకక, ఆమసరించాడు.

<OCRpageNumber>85</OCRpageNumber>
End of current page

Ghalotkachas Chamber 'Serise kha


2

<OCRpageNumber>86</OCRpageNumber>
End of current page

'ఇదంతా నా అదృష్టం పిల్లా , వీ కోసం శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవీ, బలరాముడు, రేవతి అంతా నా ఇంటికొస్తా రు\" అవి
మురిసిపోయింది హిడింబ, శరేఖని చూస్తూ, అభిమన్యుని చూడాలని ఆత్రు త పడుతున్న శశిరేఖ \"మా బావగారేరీ?\" అంది సిగ్గుతో,
అంతలో శశిరేఖ రూపంలో వున్న ఘటోత్కచుడు, ఆభిమమ్యని తీసుకొస్తూ. “వస్తు న్నారు మరదలా వస్తు న్నారు, రా సోదరా!\"
అన్నాడు తన గొంతుతోనే. ఆభిమమ్యడికి అప్పటికిగాని ఆర్థం కాలేదు. తన శశి కనిపించినందుకు ఆపండంగామా, ఆతని మాయకు
ఆగమ్యంగామా చూస్తూ వుండిపోయాడు. .
'ఇంటివా సోదరా! ఇక నన్ను లక్ష్మణ కుమారునికి ధారపోసి ఏ శని నవ్వు తీసుకో!\" అంది మాడూ ఈ అందరూ వినోదిస్తూ
వుండగా, సుపుత్రా! ఇదీ శ్రీకృష్ణులవారి ఉపదేశమేనా?\" అని అడిగింది హిడింబ.
“అవును మాతా ఆవుమ! ఇక ఈ పెళ్ళికూతురుతో ఆ పెళ్ళి కొడుకు ఎలా వేగుతాడో ఆ పరమాత్మునికే తెలియాలి\" అని నవ్వాడు.
\"అత్తయ్యా - మరి బావగారి - మాటో?\" అని అడిగింది శశిరేఖ. తన రూపాన్ని తనే చూస్తూ అందులో మగ to క o వింటూ,
ఘటోత్కచుడు గొంతు సకిలించి, శ 4 కంకాన్ని తెచ్చుకుని - \"బావగారి మాట ఏందుకు మరదలా! వీ బావగారివి మవ్వు జాగ్రత్తగా
చూసుకో\" అన్నాడు. అంతలోమారిన ఆ కంఠాన్ని అంతా వినోదిస్తూ వుండగా, మళ్లీ తన పాంత గొంతుతో అన్నాడు ఘటోత్కచుడు-
\"ఆ ఆక్కడ నా ముహూర్తం ముంచుకొస్తోంది. వేపోతున్నా - నమో మాతా! ఏమో కృష్ణ నమో నమః\"
ద్వారకనుంచి వచ్చిన ఆదే శయ్యమీద, మాయా శశిరేఖ పవళించింది; శయ్య ఆకాశ మార్గాన ద్వారక చేరుకుంది.
చిన్న గురువు చినమయ, శిష్యులు లంబు, జంబూల్ని తీసుకుని ద్వారకలో దిగాడు. కౌరవులందరికీ ఇళ్లు చెదిరేలా, మమములు
పులకించేలా అద్భుతమైన “మాయాబజార్ సృష్టించడానికి పథకం వేశాడు. రేలారూపంలో వున్న ఆ పథకాన్ని విశాలమైన నిర్మామష్య
స్థలంలో శిష్యులచేత వేలమీద పరిపించాడు.
ఏమిటి గురుడా ఇదంతా?\" అని అడిగాడు లంబు.
\"విడిది నగరానికి పథకం!\" అని, తన దండంతో రేఖా రూపంలో వున్న మందిరాల్ని చూపుతూ, “చూడండి! ఇవి అంతఃపురాలు,
ఇవి చిత్ర గృహాలు\" ఆని వివరించాడు - గురుడు.
“ఈ గీతలన్నీ ఏమిటి గురుడా! కట్టి చూపించు!\" అన్నాడు ఆపలేమీ అర్థం చేసుకోలేని జంబు. \"ముందు గీతల్లో బాగోగులు
చూసుకుంటే, తర్వాత చేతల్లోకి దిగుదాం\" “దిగు దిగు దిగు మరి!\" అన్నాడు జంబు - ఆత్రు తగా. “మరి లోపలికి వెళ్లడానికి
దవారం ఏదీ దవారం!\" అని అడిగాడు జంబు, “వూ - ఇదిగో ఇదీ - ప్రవేశ ద్వారం\" అని చూపించాడు చినమయ. “పరవేశ
దవారమా!\"

<OCRpageNumber>87</OCRpageNumber>
End of current page

'మాయాబజార్' మినియేచర్ స్కెచ్

<OCRpageNumber>88</OCRpageNumber>
End of current page

“వుహుఁ... ఇటు కాదు, ఆటుండాలి\" అన్నాడు లంబు, పెద్ద తెలిసినవాడిలా. “ఊఁహుఁ! ఆటు కాదు - ఆటు ఉత్తర దిశ,
శాస్త్రం ఒప్పుకోదు.\"
“నీ శాసతరం సాంత తెలివి లేనివాళ్లకి, మాకు కారు. ఈసమదీయులు వచ్చేది ఆటు మంచి . దవారం అదే వుండాలి\" ఆని
పట్టు పట్టా డు లంబు. చిన్న గురుడు ఒప్పుకోక తప్పలేదు - “సరే! ఆటీ పెడతాను. లేవండి\" అన్నాడు. ఇద్దరూ లేచారు.
“కళ్ళు మూసుకోండి\" అన్నాడు చివమయ, ఇద్దరూ కళ్లు మూసుకుని, దొంగ చూపులు చూడబోతే, చివమయ గద్దెలచి - \"ఆమ్,
అహా! ఇమ్ ఇహీ! ఉమ్ ఉహూ\"అని మంత్రం చదివి దండాన్ని ఊపథకం\" మీ కదిల్చాడు. మరుక్షణంలో పథకం మీద రేఖలో వున్న
మందిరాలన్నీ రూపం సంతరించుకుని వరస గదులతో దివ్య భవనంగా నిలబడ్డా యి. శిష్యులిద్దరూ భవనంలో “పరవేశించి\" ఆశచరియ\"
పోతూ చిన్న గురువు చేసిన మహామాయమ పొగుడుతూ వెర్రి ఆనందంతో కేకలు వేశారు. \"ఆశచరియం! ఆశచరియం!\" అన్నారు
గంతులు వేస్తూ
“మెచ్చకురా మెచ్చకు!\" అన్నాడు గురుడు.
“ఐతే ఉయ్యా! ఇదంతా బోసిగా వుంది. తసమదీయుల్సి తందనాలు ఆడించటావిడి తతంగం ఏదీ - తతంగం!\" అని అడిగాడు
లంబు తెలివిగా,
“తతంగమా! ఇదిగో\" అని మంత్రం చదివి, చిన్నమయ ఆ 'బజారు'లోని ఒక గదిలో ఆభరణాలు, భూషణాలు, ఇంకో గదిలో
బొమ్మలు, ఇంకో గదిలో శిరస్త్రా ణాలు, ఇంకో చోట పాత్రలు మరో చోట పాదరక్షలు - ఆలా పలు రకాల వస్తు వులూ సృష్టించి, శిష్యుల్ని
ఆశ్చర్యపరిచి, మెప్పించాడు. ఇద్దరూ 'తధిగిణతోం\" ఆని, “హై హై జియ్యా\" అని సంతోషంతో ఊగిపోయారు, ముగ్గురూ రాక్షస
ఆభరణాలను, వస్త్రా లను మార్చుకుని, 'మంత్రదండం'తో వ్యాపారుల రూపాలు ధరించారు. వినోదం కల్పించాలని చివమయ
నాట్యకత్తెలమ సృష్టించి, సిద్ధం చేశాడు.
శయనాగారంలో మహానిద్రలో వున్న “ఘటోర్నడోరేఖ\" సూర్యోదయం అయినా, లేవలేదు, రాక్షసుడు నిద్రించే విన్యాసంలో, బోర్లా
పడుకుని వుంది. “శశిరేఖమ్మ గారూ! పెళ్లి కూతురుగారూ! తెల్లవారిందండీ, దయచేసి మేల్కోండి\" అని లేపింది, మాయా శశిరేఖకు
ప్రత్యేకంగా ఏర్పాటు చెయ్యబడిన మైనా అవే ఆ చెలి - బృందంతో వచ్చి, ఈరేఖ కదుల్తూ వుంటే \"పెళ్లి కూతురుగారూ!\" అని
మళ్లీ పిల్చింది - ఆమె పెళ్లి కూతురు\" అన్నది గుర్తు చేస్తూ,

<OCRpageNumber>89</OCRpageNumber>
End of current page

శశిరేఖ - ఘటోత్కచుడు లేచినట్టు గా ఆ కంఠంతో, ఆ పాకుమార్యం'తో బద్దకంగా ఒళ్లు విరుచుకుంటూ శబ్దం చేస్తూ లేచి, వింతగా
చూపింది. ఆ చూపుకి, చెలులంతా అదిరిపోయారు!
“అమ్మా శశిరేఖమ్మగారూ! అలా చూస్తా రేమండీ - నేమ మీ ఇష్ట పథివి\" అని గుర్తు చేసింది. మైనా, \"ఆ! అవునవును. నా
ఇష్టసఖివి. ఏమైంది?\" అని అడిగింది శశిరేఖ. ఏమైనా పీడకల వచ్చిందాండీ! అంత పాలికేక పెట్టా రు?\"
“ఆ ఆ పీడకల! నేను రాక్షసిపోయావట. వా కంఠం కూడా మారి పోయిందట. ఇప్పుడు నా కంఠం వాకు పూర్తిగా వచ్చివట్లేదా?
అన్నది శశి తన ఉనికి గుర్తొచ్చి.
\"వచ్చిందండి. పూర్తిగా తెలివి తెచ్చుకోండి - చెలులంతా భయపడుతున్నారు\" అని మళ్లీ గుర్తు చేసింది |
\"L! చెలులు! ఎందుకూ భయం\" అని బద్దకంగా చేతులు పైకెత్తి, మంచం దిగడానికి కాళ్లు , బలంగా పీటమీద వెయ్యబోతే, పీట
ముక్కలు ముక్కలుగా విరిగింది - శశిరేఖలో వున్న ఘటోత్కచుడి పాద ధాటికి! చెలులు దిగ్గుమని పోయారు. శశిరేఖ కూడా
కెవ్వుమంది. పరిస్థితిని సర్దు బాటు చెయ్యాలని, \"ఇదేమిటీ - ఇక్కడ విరిగిపోయిన పీట వేశారు?\" అని ఇష్ట సఖి కేకలు వేసింది.
“పాపం! వాళ్లని కోప్పడకు, నేనే కొంచెం సుకుమారంగా వుంటే పోయేది. చెలులూ! రండి\" అంది ఈ ఆప్యాయంగా,
\"ఏమోనమ్మా - ఇవాళ మీరు - కొకొకొత్త కొత్తగా వున్నారు!\" అన్నది ఒక చెలి భయభయంగా చూస్తూ,
“మరి! ఇంకా నేను పప్పప్పాత శశిరేఖమ అనుకుంటున్నావా! కాదు. ఇప్పుడు నేను, శ్రీ లక్ష్మణకుమారుని పట్టమహిషివి, అంటే,
మావారు భావి రారాజులు, వేము భావి రారాణివి.\"
\"అలా అనరాదమ్మా, ఆదిగో, మీ అమ్మగారు రేవతీదేవిగారు వస్తు న్నారు\" అని పరిచయం చేసిందిమైనా..

<OCRpageNumber>90</OCRpageNumber>
End of current page

“అమ్మ! .... ఆమ్మో... అమ్మే\" అవి, అమ్మరాగానే \"నమో మాతా నమో నమః\" అన్నది రేఖ - తన ధోరణిలో,
రేవతీదేవితోపాటు, రుక్మిణిని తీసుకుని, కృష్ణుడు కూడా వచ్చాడు - ఘటోత్కచుడు 'వ్యవహారం ఎలా వెలగబెడుతున్నాడో చూద్దా మని.
కూతురు 'నమో మాతా అవగానే రేవతి మురిసిపోయింది.
\"చూశావా అమ్మా రుక్మిణీ! అమ్మాయి....\" అన్నది ఆనందపడిపోతూ,
\"రుక్మిణీ మాతా!\" అన్నది రేఖ తెలుసుకుని. ఆ వెంటనే \"నమో మాతా\" అన్నది - చేతులు జోడిస్తూ, \"నమో కృష్ణ నమో
నమో నమః\" అనగానే కృష్ణుడు \"చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!\" అన్నాడు.
*అప్పుడే మేము పరాయి వాళ్లం అయిపోయామా శశీ! ఇంత భక్తి చూపిస్తు న్నావు\" అంది రుక్మిణి. “మీరు చెప్పినట్టే చేస్తు న్నాముగా
*ఎవరు చెప్పినట్టు చేస్తే యేం తల్లీ! నీవు బుద్ధిమంతురాలివైనావు. నాకంతే చాలు. కృష్ణా - ఇప్పుడు వాకెంతో సంతోషంగా
వుందయ్యా. ఇలాగే పెళ్ళి కూడా సందడిగా జరిపించావంటే\" అన్నది రేవతి తన కూతురు' ప్రవర్తనలో మార్పు వచ్చినందుకు
ఆనందపడి..
“ఆలాగే జరిపిస్తా ను వదినా - మీరే చూస్తా రుగా\" అన్నాడు. కృష్ణుడు ఎలా జరగబోతుందో చూడమని - అందులోని వ్యంగ్యం
స్పురించనివ్వకుండా, శశిరేఖ ఘటోత్కచుడి అలవాటుగా, చేతులు రెండూ దగ్గరగా ముడుచుకుని వుంటే, కృష్ణుడు దించమని
రహస్యంగా గుర్తు చేశాడు.
దుర్యోధనాదులు పెద్ద ఎత్తు న పెళ్లికి తరలి వచ్చారు. లక్ష్మణకుమారుడు ఆచ్చాదన లేని పల్లకిలో విండుగా కూర్చుని ఆనందపడిపోతూ,
అక్కడి వేడుకలకు మురిసిపోతూ వింతగా చూస్తు న్నాడు. చినమయ, అంబు, అంబుల ఆధ్వర్యంలో నర్త! మణులు తమ ఆటపాటలతో
వైభవంగా అందరికీ స్వాగతం చెప్పారు. 'మాయాబజారు' అంతా చూపుతూ అక్కడి వస్తు వులు బహూకరించారు. ఆ గౌరవ
మర్యాదలు, లీలా వినోదాలు చూసి దుర్యోధనుడు, సోదరులూ ఉప్పొంగిపోయారు.

<OCRpageNumber>91</OCRpageNumber>
End of current page

ఆహ్వాన గీతం దయచేయండి దయచేయండి తమంత వారిక లేరండి II అతి ధర్మాత్ములు ఆతి పుణ్యాత్ములు అతి ధీమంతులు
మీరండి! తగు కైవారం తగు సత్కారం తగు మాత్రంగా గైకోండి తమంత వారిక తమరండీ - ఈ తతంగమంతా తమకండి! హై హై వే
వై జైజై జై జియ్యా పెళ్లి కుమార్ రావయ్యా మా భాగ్యం కొద్ది దొరికావయ్యా ముల్లోకాలను వెదకి తెచ్చిన అల్లు డవంటే నీవయ్యా
ముల్లోకాలను గాలించి తెచ్చిన అల్లు డవంటే నీవయ్యా పల్లకినిక దిగి రావయ్యా తతంగమంతా వీకయ్యా - ఈ తతంగమంతా నీకయ్యా
హై హై వై వైకైకైZ Z జియ్యా! కిరీటాలు కిరీటాలు ! వజ్రాల కిరీటాలు ! ధగ ధగ కిరీటాలు ! ధరించినంతనే తలలో మెరయుమ
92

<OCRpageNumber>92</OCRpageNumber>
End of current page

బలే యోచవలు బ్రహ్మాండముగా శిరస్త్రా ణములు శిరోధార్యములు శిరోజ రక్షలు కిరీటాలివే ఆందుకోండయ్యా - దొరలు ముందుకు
రండయ్యా
హారాలు మణి హారాలు పతకాలు వన పతకాలు మణి బంధాలు భుజ బంధాలు అందాలకు ఆమబంధాలు వింత ఏలూ వింత ముసుగులు
సంతోషాలకు సంబంధాలు ఆందుకోండమ్మా తల్లు లు - ముందుకు రండమ్మా రక్షలు రక్షలు పాదరక్షలు వాట్య శిక్షలో బాల శిక్షలు తొడిగిన
తోడనె తోధిమి తోధిమి ఆడుగు వేయగవే తైతక తైతక నేలమీద విక విలువగనీయక కులాసాగ మిము నటింపజేసే రక్షలు రక్షలు
పాదరక్షలు ఒకటే మా వయసు ఓ రాజా ఒకటే మా పాగసు నయగారము నా కళరా వయ్యారము నా వలరా - ఓయ్ వేవే నీ జోడురా
నేవీ వీ యీడురా వన్నె చిన్నె లెన్నరా ఓ రాజా సరపతలో ఇది జాణరా రసికతలో, ఇది రాణీరా - ఓయ్ నిన్నే కోరితిరా నిన్నే చేరితిరా
వన్నె చిన్నె లెన్నరా ఓ రాజా .

<OCRpageNumber>93</OCRpageNumber>
End of current page

ఆ ఆహ్వానాలకూ, ఆ స్వాగతాలకూ నాట్య ప్రదర్శనలకూ అచ్చెరువు చెందారు కౌరవులు.


\"చూశావా మామా! యాదవుల ఆడంబరం! ఈ వైభవం, ఈ ఐశ్వర్యం ఈ ప్రదర్శనం - మన కంటే గొప్ప అనిపించుకోడానికే
చేసినట్టుంది\" అన్నాడు దుర్యోధనుడు.
\"ఆందుకు సందేహమా దుర్యోధనా! ఈ వివాహం శ్రీకృష్ణుడు విర్వహిస్తా ను అన్నప్పుడే అనుకున్నాము ఇంత కోలాహలం చేస్తా డని! ఏం
చేసినా నీ ఐశ్వర్యం ముందు ఇది ఎంత\" అని తేల్చేశాడు శకుని,
\"భలే మామా! భలేగా ఉన్నావు\" అని బలపరిచాడు - దుశ్శాసనుడు. వాళ్లతోపాటు వివాహానికి విచ్చేసిన 'పండిత జంట' ఆ
సత్కార వైభవాలకు ఇంకా మురిసిపోయింది -
\"ధన్యుల ప్రభూ రమ్యలం! మీతో పాటు మాకు కూడా ఏమి సత్కారం! ఏమి సన్మానం ఆహా ఆహా ఎవ్వారి తరమవును ఈ
విభవమెల్లగా\" అని శాస్త్రి అందుకోగానే - “అవని రాజుల కన్న అన్నిటను మీన\" ఆహ్నడు శర్మ, సరులంత ఈ శోభ చూడగమనవు
అన్నవ్న ఇది గదా ఐశ్వర్యమవు!\" ఆవి స్తు తించి “ఆహా! తమ వియ్యాల వారీ వైభవం ఆహా! ఏమవి కొండాడుదుము ప్రభూ! ఏమవి
కొండాడుదుము!\" అన్నారు ఇద్దరూ అత్యంత ఆనందపరవశులై,
\"మామా! ఏమిటీ గోల!\" అని చిరాకుపడ్డా డు దుర్యోధనుడు.
“మీరు ఉద్దండ పండితులే గాని, మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయ్యా\" అన్నాడు శకుని ఆ జంటని ఏక కంట
ఉద్దేశించి, \"అస్తు ఆపు\" అవ్నాయి రెండు కంఠాలూ భయంతో వణుకుతూ,
* ఆస్తేమిటి అసు! ప్రభువుల ఎదుట పరులను కీర్తిస్తా రా!\" \"అపరాధమే. క్షమించాలి ప్రభూ క్షమించాలి! ఏదో పరాకున ఉన్న
మాటగా..\"
\"ఉన్న మాటయినా మన నోటితో పరుల గొప్పను చాటరాదు. మనం వరుని ప e. ఐటు చెయ్యాలి. అది బాగులేదు, ఇది
బాగులేదు అని - వాళ్లవి చిన్నబుచ్చాలి అవి సూచన చేశాడు శకుని,
\"తెలిసింది ప్రభూ తెలిసింది\" “ఏం తెలిసింది?\"
\"ఇక చూడండి! వియ్యాలవారిని - వారి భరతం పట్టిస్తా ము\" అని చరచరా వెళ్లా రు ఇర్డరూ, హస్త దండాలు తీసుకుని,
శశిరేఖను చెలులంతా కలిసి, పెళ్ళికూతురుని చేసి, ఆలంకారాలతో ముస్తా బు చేశారు. ఆ శోభ, ఆ ఆలంకరణ చూడగానే, ఆమెకు
ఆవేశం వచ్చి • చెలులందరి చుట్టూ తిరుగుతూ పాడుతూ ఆడింది.
రాజ్ కపూర్ ప్రశంస వేటికీ \"మాయాబజారీ చిత్రం వస్తే ఆంధ్రు లకు, తెలుగు మాట్లా డే వారికి ఇన్నుల పండుగ, వీనుల విందు. రాజ్
1 పూర్ వంటి ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు మాయాబజా వంటి చిత్రం మరో శతాబ్దం వరకు రాడు, రాబోదు!\" అని
మెచ్చుకున్నారు.

<OCRpageNumber>94</OCRpageNumber>
End of current page

అహనా పెళ్లియంట! ఒహో నా పెళ్లయంట! అహనా పెళ్లంట ఒహో నా పెళ్లంట మీకు నాకు చెల్లంట. లోక మెల్ల గోలంట టాంటాం
టాం వీరాధి వీరులంట ధరణీ కుబేరులంట భోరు భోరు మంటు మా పెళ్లివారు వచ్చిరంట - అబ్బబ్బబ్బబ్బొ\" బాలా కుమారినంట
చాలా సుకుమారినంట పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి మూర్ఛపోవునంట అయ్యయ్యయయ్యయ్యో ! తాళి కట్ట వచ్చునంట తగని
సిగ్గు నాకంట తాళి కట్ట వచ్చునంట పాదనిదపమ - మాపదపమగ తాళి కట్టవచ్చునంట పపపాద - మమమ్మాప - గగన్గామ - రిగమప
తాళి కట్ట వచ్చునంట తథోం థోం ధోంత - తధీం ధీం ధీంత తంభోత తధీంత అటు తంతాం ఇటు తంతాం తంతాం తంతాం తంతాం
సనిదపమగరిస తాళి కట్ట వచ్చునంట... తగవి సిగ్గు నాకంట మేలి ముసుగు చాటు చేసి దాగుడు మూతలాడువంట అహహహహ
తను ఇంక ఎలాగూ వివాహరంగం మీదికి దూకి వీరవిహారం చేస్తూ విజృంభిస్తు న్నానన్న ఆవేశంలో, శశిరేఖలో వున్న ఘటోత్కచుడు తనమ
తాను మరచిపోయి, పాట మధ్యలో తన 'గొంతు'తో పాడి, చెలులంతా భయపడిపోతూ వుండగా సర్దు కుని, శశిగొంతుతో తిరిగి పాడి
- తాను కావించబోతున్న బీభత్సానికి నాందిగా పాట రుచి చూపించాడు.
దుర్యోధనుని భార్య భానుమతి, శకుని - వివాహ విషయాలు ముచ్చటించు కుంటూ వుండగా - \"తాతగారూ! మనం విడిదిలో
దిగినట్టేనా?\" అంటూ వచ్చాడు లక్ష్మణకుమారుడు, దిగినట్టే నాయనా! పూర్తిగా దిగినట్టే\" అన్నాడు శకుని.

<OCRpageNumber>95</OCRpageNumber>
End of current page

\"మరి పెళ్ళి కుమార్తెని చూపిస్తా నన్నారుగా! ఏదీ?\" అని అడిగాడు.


\"ఇదిగో, ఇప్పుడే పిలుస్తా ను, ఆమ్మాయీ! కోడల్ని చూసుకోవాలని మపు ముచ్చట పడుతున్నట్లు వర్తమానం పంపుతాను. సంతోషంగా
రేవతీదేవి పిల్లను పంపుతుంది\" అన్నాడు శకుని భానుమతి మీదికి నెట్టి.
\"సరే నాకూ చూడాలనే వుంది. కాని, ఆ అమ్మాయి అబ్బాయి ఎదుటపడడానికి సిగ్గుపడితే?\" అని సందేహం వెలిబుచ్చింది
భానుమతి,
“సిగ్గుపడితే వీరపత్ని కాజాలడు. కనుక, చూడ్డమే కాదు - మాట్లా డాలి కూడా ఇక నా మాటకు \" \"తిరుగులేదు వాయనా! నాకు
తెలుసుగా - ఇంకేం అమ్మాయి - అలా వర్తమానం పంపుతాను\" అన్నాడు
\"ఇక మీ యిష్టం\" అని లక్ష్మణకుమారుడు గోటుగా నడిచాడు.
ఎంత మారువేషాల్లో వున్నా, లంబు జంబులిద్దరికీ 'రాక్షపబుద్ది' పోలేదు. వరుల మధ్యకొచ్చి పరిచరించడంతో నరవాసన బాగా తగిలి,
ఎలాగైనా రుచి చూపించమని చిన్నమయకు పైగా చేశారు.
“ఇష్! మనం ఇప్పుడు పెళ్ళి పెద్దలం. వియ్యాలవారితో కయ్యానికి దిగరాదు\". “ఓహో\" అని, “ఓ అలాగే\" అని కిచకిచమని
నవ్వారు ఇద్దరూ. ఆడ పెళ్లి వారి భరతం పట్టిస్తాం చూడమని వచ్చిన శర్మ, శాస్త్రు లిద్దరూ వేగంగా వచ్చి -
“ఏం పెళ్లి పెద్దలయ్యా మీరు! చూస్తే శుద్ధ మొడ్డు లల్లే పువ్నారు!\" అన్నాడు శాస్త్రి తీవ్రంగా చూస్తూ, లంబు జంబులిద్దరూ “ఊఁ'
అని హుంకరిస్తే గురువు వారిని వారించి - \"మా సత్కారంలో మీకు ఏ లోటు వచ్చింది స్వాములూ?\" ఆని ఆడిగాడు వినయం
నటించి,
“లోటా లోటున్నారా? రండి చూపిస్తాం\" అని శర్మ వెంటబెట్టు కుని వెళ్లా డు ముగిరీ, శాస్త్రి తమ విడిది మందిరానికి తీసుకెళ్లి - అక్కడ
పరచి వున్న కంబళిని చూపిస్తూ - \" ఈ వాసికంబళ్లా మాకు వేసేది? మా వూల్లో దాసి వాళ్లకు వేస్తే తోసి అవతలకు పారేశారు.\"
అన్నాడు.

<OCRpageNumber>96</OCRpageNumber>
End of current page

“సాములూ! తమ అంతస్తు మాకేం తెలుసు! తమకేం కావాలో చెప్పండి - తెప్పిస్తాం!\" అన్నాడు చినమయ్య, “నాకు రత్న కంబళి
కావాలి\" అన్నాడు శర్మ దర్జా గా “ఓహో అలాగే\" \"నాకు రత్న కింబళి కావాలి\" అన్నాడు శాస్త్రి తెలివిగా. దానికీ చినమయ 'ఓ
అలాగే' అన్నాడు.
“ఓహో అలాగే అంటే కాడు; రత్న కీous ళి! తెలిసిందా - కింబళి!\" అని రెట్టించాడు శాస్త్రి 'కింబ\" అనేది ఎక్కడా దొరకని
వస్తు వనీ, అలాంటిదే కావాలనీ!
“ఓహోహో ఆలా అన్నారు ముగ్గురూ, అంతలో మరో మగ పెళ్లి పెద్ద\", పెళ్లి కుమారుని అంతరంగిక కార్యదర్శి - సారథి వచ్చాడు
టింగు టుంగు మని నడుస్తూ,
\"ఓ పెళ్లి పెద్దలూ! ఇక్కడేం చేస్తు న్నారయ్యా మీరు! మాకు అక్కడ వింజామరలు కావాలి, విసరడానికి | కన్యామణులు కావాలి!\"
అన్నాడు దర్జా గా,
\"ఏం గోటు ఏం చోటు! ఏం తీట ఏం తీట\" అన్సారు లంబు జంబులు - ఆ అడిగే తీరు చూసి. *గోటు తీటా ఆంటూ
ఏమిటా కూతలు! నేను ఎవరో తెలుసా!\" అని అరిచాడు సారథి. “మేము ఎవరో తెలుసా\" అన్నారు లంబు జంబులు ఆంతకంటే
పెద్ద నోరు చేసుకుని.
\"ఇష్! మీరు మా భాష తెలియక కోప్పడుతున్నారు. మాలో చోటు అంటే గొప్ప అని అర్థం! పండితులు తమకైనా
తెలియదుటండీ!\" అని పర్ణబోయాడు చివగురువు.
“ఆఁ! ఆ... తెలుసుకుంటూ వుండగానే తమరే చెప్పేశారు\" అన్నాడు శాస్త్రి తెలివిగా,
* పై మాట నేను చెబుతా వినండి. 'తీట' అంటే గౌరవం! ఆంతేగా!\" అన్నాడు శర్మ - ఇంకా తెలివిగా, ఆ తెలివికి
ఆశ్చర్యపడిపోయి “అంతే ఆంతే\" అన్నాడు చినమయ, 'ఆహా\" అనుకున్నాడు సారథి, అమకుని, \"బతే ఇటు రండి\" అని
పక్కనే వున్న పందిరి మంచం దగ్గరకు తీసుకెళ్లి - \"నా గౌరవానికి తగ్గట్టు ఈ తల్పమా నాకు వేసేది!\" అని

<OCRpageNumber>97</OCRpageNumber>
End of current page

కోప్పడ్డా డు. మంచం మీద చేత్తో దులుపుతూ, పెళ్లి పెద్దలు ఏదో అవేలోగా, శాస్త్రిగారు 'గిల్పం' కోరమని, సారధి చెవిలో ఊదారు. ఆ
ఊత అందుకుని \"వాకు గిల్పం కావాలి గిల్పం!\" అన్నాడు సారథి.
\"గిల్పం! అలాగే - తెస్తాం\" \"తెస్తాం అవి మరి నించున్నారేమిటి - వెళ్లి తెండి\"
\"ఓహో , అలాగే\" అన్నారు. ముగ్గురూ - అక్కడి నుంచి కదిలి. వాళ్లు వెళ్లడం చూసి, ఈ ముగ్గురూ
నవ్వుకున్నారు. \"తెస్తా రు తెస్తా రు. గిల్పం తెస్తా రు. గిల్పం. ఏళ్ల తాతలు దిగిరావాలి\" అని హేళనగా వెక్కిరించారు. ,
పెళ్ళి కూతురు కోసం కబురు చేశారని వివి, 'అతి సుకుమారం'గా నడుస్తూ రేఖ వచ్చింది - చెలులతో, భామమతి, శకుని
ఆమెకోసం ఎదురు చూస్తు న్నారు.
\"ఓ అత్తయ్య నమో నమః\" అంది శ 6. \"నీవు నా కోడలువి కావడం సంతోషంగా వుంది\" అంది ముచ్చట పడిపోతూ
భానుమతి.
\"అవును ధృతరాష్ట్రు లవారి కోడలు మీరు! మీ కోడల్ని నేను. సంతోషంగా వుంది\" అంది శశిరేఖ ఏదో అవాలని. అమ్మాయి
చనువుకీ, ఆకతాయితవానికీ ముచ్చటపడి నవ్వాడు శకుని,
* కవి తాతా\" అని మళ్లీ అంతలో సర్దు కుని “శకుని తాతా! నమోనమః\" అంది శంఖ చేతులు రెండూ
జోడించి, \"కళ్యాణమస్తు \" అన్నాడు. శకుని.
*ఆస్తు \" అన్నది శశిరేఖ. ఆమె కళ్లు అక్కడ వున్న నగల పళ్లెం మీద పడింది. \"LI కళ్లు ఆగల్ మున్నట్టు ఇవన్నీ ఇలా పరచి
పెట్టా రేమిటీ\" అన్నది కళ్లు తిప్పుతూ.
“నీ కోసమేనమ్మా - చూడు\" అంది భానుమతి.
శశిరేఖ ఒక భారీ భూషణం' తీసి, లాగింది - అంతే, రెండు ముక్కలైంది ఆ పగ. \"అయ్యో రామ! ఇవి నాకంటే సుకుమారంగా
వున్నాయే! ముట్టు కుంటేనే చిట్లిపోయినై. ఇంతకంటే మంచి పగలు మా యింట్లో కోకొల్లలు\" అన్నది మూతి తిప్పుతూ,
\"అవునమ్మా... చక్కగా సిగ్గు లేకుండా చనువుగా వున్నావు. సంతోషించాడు. మరి, బావ నిన్ను చూడాలంటున్నాడు. మాట్లా డి
వద్దాం రామ్మా\" అన్నాడు శకుని చేస్తూ,
\"w - ఐతే వేమా బెట్టు చేస్తా ను. బావ దగ్గరికి నన్ను తీసుకెళ్లా లంటే ముందు మీ విద్య నాకు చూపించాలి\". “ఓహోహో మంచి
మనవిరాటమే, కాని, ఈ తాత అభిల విద్యాపారంగతుడు. ఏ విద్యలు చూపించమంటావు?\"
అవి విద్యలు నాకెందుకూ - మీరు పాచికలు ఎలా వేస్తా రో ఒక్క మారు చూడాలని నాకు.... ఆశగా వుంది! వెయ్యండి. లేకుంటే
నేను బావని చూడ్డా నికి రాను\" అంది రేఖ మొండిగా,
\"ఆ r - ఈ మనవరాలికి ఎప్పుడూ ఇంతే - తాతయ్యతో చెలగాటం, సరే ఒక్క మాటే వేస్తా ను - చప్పున చెప్పు - ఎన్ని కళ్లు
వెయ్యమంటావు?\" అన్నాడు శకుని పాచికలు చేతితో ఆడిస్తూ,
\"రెండు\"

<OCRpageNumber>98</OCRpageNumber>
End of current page

fulfilli/
2
శకుని వెయ్యబోయాడు. “ఆ ఓడిపోతే నేను బావవి చూడను\" అన్నది శశిరేఖ ఆపుతూ, \"అదిగో మళ్లీ, ఐతే, అసలు
వెయ్యను\" \"ఆ.. వెయ్యండి రెండే\" శకుని పాచికలు వేశాడు - రెండు పడబోయి, ఒకటి పడింది!
“ఒకటి” అంది మాయా శశిరేఖ. శకుని ఆదిరిపోయి చూశాడు - తన చేతికి ఏమరుపాటు ఎలా వచ్చిందా ఆవి. అంతే రెండే
కనిపించింది! 'ఆ.. రెండు' అనుకున్నాడు తమాయించుకుంటూ - 'రాక్షసనేత్రం' చేసిన చిన్నమాయని సరిగా గ్రహించలేక,
\"ఆ... రెండే! ఒకటి రెండయితే, ఆరు మూడయినట్టే. నేను గెలిచినట్టే మీరూ గెలిచినట్టే. తాతయ్యా! పాచికలు బాగా వేశారు.
ఆఁ! ఆ వీటూ గోటూ మా బావేగా!\" అని, దూరంగా వున్న లక్ష్మణ కుమారుని చూస్తూ - \"వెళ్లి చూసివస్తా రావే, మైనా\"
అని బయల్దేరింది శశిరేఖ - ఇష్ట సఖివి మాత్రం తోడు తీసుకుని. తక్కిన సఖులంతా వెళ్లిపోయిన తర్వాత, 'ఏమిటండీ ఈ
అమ్మాయి!\" అని ఆశ్చర్యంగా చూసింది భానుమతి • ఆయోమయంగా వున్న ఆమె ప్రవర్తనకు..
\"అదే, ఈశిరేఖ - కనుకట్టు ఏమైనా నేర్చిందా - లేక, నా కన్నేమైనా చెదిరిందా ఆది - \" అన్నాడు శకుని తన ధోరణిలో
ఆలోచిస్తూ,
\"అది కాదండి. ఈ పిల్ల తీరు, తెమ్న చూస్తే - అబ్బాయి\" \"ఆఁ, ఏం భయం లేదు. మన అబ్బాయి దీవికి తగినవాడే\" అని
సర్ది చెప్పాడు శకుని.
లక్ష్మణ కుమారులవారు విరి వనంలో, జీవిగా, విండుగా నించుని, పక్షుల కలకలా రావాల మధ్య ఒక పుష్పా వయ్యారంగా చేతిలో
వుంచుకుని \"ముక్వారా ఆస్తణిస్తు న్నాడు. ఈ చేసిన కంఠ శబ్దా న్ని ముందు లక్ష్య పెట్టకపోయినా, తర్వాత ఆ మూర్తిని చూసి ఒక్కసారి
విస్మయపడి, తదుపరి సిగ్గుపడి ముడుచుకుపోయాడు. శరేఖ చిన్న పిచ్చి నవ్వు నవ్వి, అతన్ని చూసి వయ్యారం పోయింది! ఆ
నవ్వునీ, ఆ వయ్యారాన్ని, ఆ మూర్తినీ తనివితీరా చూసి, ఇహ ఆపుకోలేక - పాట అందుకున్నాడు,

<OCRpageNumber>99</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>100</OCRpageNumber>
End of current page

సుందరి వీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదు కద - నీ అందచందాలింక వావే కద ఓహో సుందరి,
దూరం దూరం
దూరమెందుకే చెలియ చరియించి వచ్చిన ఆర్య పుత్రు డవింక వేనే కదా.... మన పెళ్లి వేడుక లింక రేపే కదా ,
శశి :
రేపడి దాకా ఆగాలి!
లక్ష్మణ :
ఆగు మంచు సకియ అరమరలెందుకే సొగసులన్నీ నాకు వచ్చేగదా నీ వగల నా విరహము హెచ్చేకదా ,
హెచ్చితే ఎలా? పెద్దలున్నారు !
పెద్దలున్నారంచు పొద్దు లెందుకు రమణి వద్దకు చేరిన పతినే గదా - 1
ముద్దు ముచ్చటలింక వావే గదా, శరేఖ కిల కిలమని వెక్కిరించి వెమదిరిగింది. పెళ్ళి కుమారుడు చేతులతో తాళం వేస్తూ రెండు
చేతులూ వెనక్కి కలపగా రెండూ అతుక్కుపోయాయి. అంతవరకూ పరవశం తొక్కుతున్న అతని శరీరం - ఒక్కసారి వణికింది! ఎంత
ప్రయత్నించినా అతుక్కున్న చేతులు ఊడిరాకపోతే, గట్టిగా ఓలాగు లాగి - 'అమ్మయ్య' అనుకున్నాడు. ఈ 'అతుకుల బేరం' ఇంకా
వుందా, ఐపోయిందా చూడాలనుకుని ముందుకూ, పక్కలకూ చేతులు కలిపి చూశాడు - ఆతుక్కోలేదు. ఒక్కసారి వీపు కిందికి
చేతులు పెట్టి అక్కడ కూడా కలపబోయి టక్కువ ఆగిపోయి - భయపడి “వద్దు \" అనుకున్నాడు!
101

<OCRpageNumber>101</OCRpageNumber>
End of current page

వంటగది నిండా రకరకాల వంటకాలు అమర్చి, ఆ ముగ్గురూ ఈ ఇద్దర్నీ తీసుకొచ్చారు - \"దయ చేయండి సవాములూ! రుచి
చూడండి సవాములూ!\" అంటూ, పండితులిద్దరూ ఆ వంటకాల్నీ ఆ తీరునీ, ఆ ఘుమఘుమల్స్ చూసి మదిలో మురికివా, పైకి
బెట్టు చెయ్యాలి గనుక, అవేమీ నచ్చనటుగా ముభాలు పెట్టా రు.
“ఇటు చిత్తగించండి స్వాములూ! గారెలు, బూరెలు, పేజీలు, పోలీలు, బొబ్బట్లు , పాపట్లు , లడ్లు , జిలేబీలూ\", ఆన్నాడు
చీనమయ, తినుబండారాల్ని చూపిస్తూ,
ఉసరి, ఇవి భక్ష్యాలు\" అని వారు చప్పరించాడు శాస్త్రి. “ఆఁ! పులిహోర, కలిహోర, నవిహార, పలిహోర...\" అన్నాడు గబగబా
కొత్త వంటకాల పేర్లేవో చెప్పి. : “ఆ, ఇవన్నీ చిత్రాన్నాలు\" అని శాస్త్రి తోసిపారేశాడు.
\"ఓహోహో! పాలపాయసం, బాదం పాయసం, జీడిపప్పు పాయసం, సారపప్పు పాయసం! ఇక పోతే మధురసాలు, ఫలరసాలు\"
\"సరి సరి! ఇవన్నీ పానీయాలు!\" “ఓహోహో.. వంకాయ... బెండకాయ... బీరకాయ... బూడిద గుమ్మడికాయ!\" “చాలు
చాలు చాలు! ఇవన్నీ కూరగాయలు! ఇంతకీ అసలు వంటకం ఏదయ్యా-\" ఆవి తీవ్రంగా ఆడిగాడు
ఆ అసలు వంటకం ఏమిటో అర్థంకాక ఒకర్నొకరు చూసుకుని, తర్వాత అర్థమైనట్టు గా \"ఓ - ఆదా! తెపతాం! అసతాం!\" అని
బయల్దేరారు - లంబు జంబులు,
“ఆ ఆ.. ఏమిటి తెస్తా రూ?\" “అదే ఆదే - నరమాంసం! నరమాంసం!\" అన్నారు లంబు జంబులు - తమ ఊహలో
మెదులున్నదీ, అక్కడ
10

<OCRpageNumber>102</OCRpageNumber>
End of current page

లేనిదీ అదే గనక, విప్రుల్లిరూ “శివ శివ అని చెవులు మూసుకుంటుంటే, 'ఇష్' అని వారించాడు - చినమయ,
\"మేమేం రాక్షసులం అనుకున్నారటయ్యా\" అని అడిగాడు శాస్త్రి, \"మీరే మనుషులయితే ఏం కావాలో చెప్పండె\" అని లంబు
దబాయించాడు.
\" ఏమిటయ్యా చెప్పేది! పెళ్లి పెద్దలం అని శుద్ద మొద్దు లు తయారయినారు. నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా వుండవలసిన
పదార్థమే లేదాయె!\" అని శాస్త్రి శర్మని చూశాడు.
\"A01 సతాయించక అదేమిటో చెప్పి చావండి!\" అని చిరాకు పడ్డా డు. జంబు.
\"ఏమిటా! గోంగూర! శాకంబరీ దేవి ప్రసాదం! ఆంధ్రశాకం! అది లేనిదే ప్రభువులు ముద్దయినా ముట్టరు - తెలిసిందా!\" అన్నాడు
శాస్త్రి తన మదిలోని కోరికను బయట పెట్టి.
\"అసలు గోంగూరంటే ఏమిటో తెలుసా మీకు!\" అని ఆజ్ఞానుల్ని అడిగినట్టు అడిగాడు శర్మ,
*తెలుసు స్వాములూ! మోపులు మోపులు తెప్పిస్తాం. దయచేయండి స్వాములూ!\" అన్నాడు. చినమయ, ఆ ఇద్దర్నీ అటు గుండా
తీసుకెళ్లూ, ఇటు గుండా వచ్చాడు ఘటోత్కచుడు, తన శిష్యవర్గం వియ్యాల వర్గాన్ని ఎలాంటి ఆట పట్టిస్తోందో చూదామని -
శశిరూపంలోనే, ఆతని వాపిక అదిరింది! వాలిక కదిలింది! వంటగదిలోని వంటకాలన్నీ కమ్మని వాసనలు వెదజల్లు తూ నోరూరించాయి.
ఇక లాభం లేదని శశిరేఖ రూపం మంచి బయటపడి, పదార్థా లన్నీ కళ్లా రా చూసి, వోరారా చప్పరిస్తూ వివాహ భోజనాన్ని గావ రూపంగా
కీర్తించాడు.
గంగాళాల విందా, గుండిగల విందా బృహత్పాత్రల విందా వున్న ఆ పదార్థా ల్ని జుర్రు కోవాలని, ఘటోత్కచుడు ఒక్కసారిగా తన శరీరం
పెంచాడు. నోరు విప్పి, చెయ్యి తగలనివ్వకుండా - వేరుశెనగ గింజలు - తిప్పట్టు గా టపటపా అడ్డూ లు మింగేశాడు. తక్కిన
పదార్థా లన్నీ చేతికి పట్టినన్ని లంకించుకుని, డిచేశాడు. పక్క మంచి శిష్యవర్గం ఆ తిండి చూసి ఆశ్చర్యపోతున్నది. మొత్తం పదార్థా లన్నీ
తృప్తిగా భోంచేసి, పాత్రలన్నీ దూరంగా గిరాటేసి, ఆనందంగా మీసాలు మెలేశాడు - వృకోదర కుమారుడు ఘన ఘటోదరుడు -
ఘటోత్కచుడు !
108

<OCRpageNumber>103</OCRpageNumber>
End of current page

104

<OCRpageNumber>104</OCRpageNumber>
End of current page

పాట : వివాహ భోజనంబు వింతైన వంటకంబు


వియ్యాల వారి విందు ఓహోహో నా ముందు ఔరక గారెలల్ల! అయ్యారె బూరెలిల్ల ఒహోరె, అరిసెలుల్ల, ఇనెల్ల నాకే చెల్ల భళీ
లడ్డలందు! వహ్ పేణిహాళి లిందు బలే జిలేబి ముందు, ఇవెల్ల నాకెవిందు మమూరి అప్పళాలు! పులిహోర ధప్పళాలు! వహ్వాం
పాయసాలు, ఇవెల్ల నాకే చాలు ||
చిత్రంలో ఘటోత్కచుడు “వివాహ భోజనంబు\" పాట పాడిన మాధవపెద్ది సత్యం చెప్పినది; “ఈ పాటకు వారంరోజులపాటు రిపోర్పలు
చేయించారు. “ఆహహహ\" - అనేది, బాగా గంభీరంగా ఒత్తు తూ పాడాను. తమిళంలో తిరుచ్చిలోకనాధన్ పాడాడు. నేను తెలుగు,
తమిళ చిత్రాలు రెండింటిలోనూ దారుకుడు పాత్ర చేశామ. “వివాహ భోజనాలు చేస్తు న్నప్పుడల్లా ఆ ట్యూవే వినిపిస్తూ వుంటుంది. నేటికీ,
ఇప్పటికీ ఎక్కడ నేమ పాట కచేరీల్లో పాడవలసినా ఆ పాట తప్పకుండా వుంటుంది. నలభై సంవత్సరాల తర్వాత కూడా ఆ పాట, అంత
గంభీరంగా కాకపోయినా, పాడగలుగుతున్నాను, పద్యాల ముందు ఊపు, శ్రు తీ రావడంకోసం అని, రంగారావులాగా నా చేతనే ఆ
మాటలు పలికించారు\".
105

<OCRpageNumber>105</OCRpageNumber>
End of current page

రా లోపల BT
* 6
|
|
చే ల్ ఏ పె డు వాడి శశి రేఖా పరిణయము
మా యా బజారు
మకరాదు
ఆంధ్రరమణీ
మంటలు
ఆ కశ్న
అంతయు మారు మొగిన శ్రీ కృష్ణ లీలలు.
జీవ ను ల
16 మెనీ నాటి
చారిత్రము,
*జాకతకుజ దివంతుడు చే ప్రీ ఇటీవలి వ్యాBrds ఒక్, నంజుమభర్ర ఒప్, శాంతకుమారి శశిరేఖ. మిక్, యాం, సబ్బులు రేవతి
ఒక్, కనక e భానుమతి
మీక్, రాజ్యసభలో ఒక్, రాజవదన రుక్మిణి motoros
| జీబీ ఏ పేరు, డిస్ట్రిబబ్యాటింగ్ ఆఫీసు 45 మోడువక్, మైలాపూరుపోకు, మర కాను,
'వివాహ భోజనంబు' పాట 1936 లో వచ్చిన వేల్ పిక్చర్స్ వారి \"మాయాబజారొలో వుంది - ఇదీ ట్యూమ, మాటలు వేరు,
అంతకు ముందు వచ్చిన హిందీ, గుజరాత్ నాటకాల్లో ఆడే ట్యూను వుండి వుండవచ్చు గనక - ఆదే వాటి “మాయబజారొలోనూ
వాడి వుంటారు. పాశ్చాత్య పద్ధతే అయినా ఉషారుగా వుంటుందని, ఆ ట్యూవే ఈ చిత్రంలోనూ వాడారు. ఆపలు, ఈ ట్యూమ
పూర్వాపరాలేమిటి? - వి.ఎ.కె. రంగారావు చెప్పినది: *1930 ప్రాంతాల బ్రిటన్, అమెరికా దేశాల్లో రంగస్థలంమీద చిన్న
ప్రహసవాల్లాంటివి చేసేవారు. ఆయా వటులు వాళ్ల దుస్తు ల్ని ఒక తోపుడు బండిలో వేసుకుని రంగస్థలం మీదికి తోసుకుంటూ వచ్చేవారు.
వస్తు న్నపుడు ఆ బండి చక్రా ల ధ్వని వినిపించకుండా దానిమీద వాద్యగోష్టి వచ్చేది. ఆది \"వివాహ భోజనంబు\" వరస, మీటరూ,
అటు తర్వాత ఆ ట్యూమము మెక్సికన్ మెర్రి గో రౌండ్ అనే పాటగా మలిచారు. ఆ వినోద కాలక్షేపాలు మన దేశంలోకూడా
ప్రదర్శింపబడినప్పుడు, ఆ ట్యూమము మన వాళ్లు గ్రహించి వుంటారు\".
106

<OCRpageNumber>106</OCRpageNumber>
End of current page

గురువు తినేసి దూర దూరంగా పారేసిన పాత్రలన్నింటినీ, చినమయ మంత్రం వేసి, దగ్గరగా చేర్చాడు. పెళ్ళి పెద్దల్ని నానా హింసలూ
పెట్టేస్తు న్నాం అని మురిసి పోతున్న పండితులిద్దరూ గగ్గోలు పెడుతూ, “ఎవరయ్యా పెళ్ళి పెద్దలు ! గోంగూర తీసుకురమ్మంటే ఇంత
ఆలస్యం ఎందుకయ్యా!\" అంటూ వచ్చారు. రావడం ఏమిటి వాళ్ల కళ ఖాళీ పాత్రల మీద పడ్డా యి. ఒక్కసారి నీరసించి పోయి -
'ఆ.. ఏమిటిది... అన్నీ ఖాళీలైనాయి!\" ఆని తికమకపడ్డా రు. శాస్త్రి - పూర్తిగా ఖాళీ అయిపోయిన పాత్రలకేసి చూస్తూ, అందులో
వున్న పదార్థా ల్ని గుర్తు కు తెచ్చుకుంటూ వుంటే “భాళీ\" అన్నాడు శర్మ తనూ చూస్తూ,
\"పులిహోరేదోయ్\"
“దద్దోజనం\" \"భారీ\" “లడూలు\" *భారీ\" *ఆరి పేలు\" “ఖాళీగా
శాస్త్రి ఇక పట్టలేకపోయాడు - \"అయ్యో శర్మా! ఎంత అవమానం చేశారోయ్! మనం వెంటనే శకుని మామగారి దగ్గరకెళ్లి, వీళ్ల
సంగతంతా చెప్పి, వీళ్ల దుంప తెంపించి, ధూపం వేయించీ - ఇంకా ఏం చూస్తా నోయ్! ఖాళీ పాత్రలోయ్! రావోయ్! శర్మా!...
రావోయ్..\" అంటూ లాక్కుపోయాడు. వాళ్లు వెళ్లడం ఏమిటి - చివమయ పాత్రల విందా, పదార్థా లన్నీ సృష్టించి సిద్దం చేశాడు.
| పెళ్ళికూతుర్ని చూసి పాట పాడి అలసిపోయిన యువరాజు విశ్రాంతి పొందుతూ వుంటే, “ఇంతకీ పెళ్లి కూతురు మీకు వచ్చిందండీ\"
అని అడిగాడు సారధి.
“నచ్చడం ఏమిట్రా ఆ సుందరిని చూడగానే పరవశించాను. వరించామ, మోహించాను, గానం చేశాను\" ఆవాడు లక్ష్మణ కుమారుడు
మరోసారి పారవశ్యంలో పడిపోతూ,
“మరి పెళ్ళికూతురో?\"
“ఆఁ పెళ్లికూతురు! మహా పెళ్లికూతురు, పెద్దలున్నారంది! దూరం ఆంది! రేపటిదాకా ఆగమంది! సారథీ! రేపటిదాకా ఎలా ఆగను?\"
అంటూ రోదించడానికి ఉపక్రమించాడు యువరాజు.
“తమకేమిటి ప్రభూ! అభిమన్యుడయితే ఈ పాటికి హతాశుడయిపోయేవాడు\"
ఆ మాటతో ధైర్యం తెచ్చుకుని ఉత్తేజంతో “సారథీ! లెప్ప బలికితివి!\" ఆవి చప్పట్లు చరచబోయి, ఉక్కున ఆగిపోయాడు,
ఆ ఆగడం చూసి \"అదేమిటి ప్రభూ!\" అని అడిగాడు భృత్యుడు ఆయోమయంగా,
\"ఏమీ లేదు! రెండు చేతులూ ఒకటిగా చేరిస్తే అతుక్కుపోతాయి\" అని నవ్వేశాడు ఆదేదో పెద్ద రహస్యం తనకే తెలిసినట్టు గా, పకపకా
నవ్వేస్తూ, ఆర్థం కాకపోయినా సారథీ నవ్వేశాడు.
107

<OCRpageNumber>107</OCRpageNumber>
End of current page

\"చేసిన వంటకాలన్నీ వాళ్లే మెక్కేసి, మనకి శూన్య పాత్రలు మిగిల్చారు!\" అని చెప్పు శకునిని తీసుకొచ్చి, పాత్రల నిండా
పదార్థా లుండడం చూపి, వివ్వెరబోయాడు శాస్త్రి, అంతకంటే అతిగా వివ్వెరపోయాడు శర్మ, \"ప్రీ\" ఆంటీ “శర్మా\" ఆమకున్నారిద్దరూ
- ఇందాక లేనివన్నీ ఇప్పుడు విండుగా వున్నందుకు! “కజ్జికాయలు.\" \"అరిసెలు\" అవి మళ్లీ ఇద్దరూ ఆశ్చర్యాలపాలై చప్పరిస్తూ
వుంటే శకుని గట్టిగా గపిరాడు.
“నేమ వియ్యాల వారిని అల్లరి చెయ్యమంటే, మీరు నవ్నే అల్లరి చేస్తు న్నారా! మీకేమైనా దయ్యం పట్టిందా\"
“ఆస్తేమిటి - విడిదిలో దిగినప్పట్నుంచి చూస్తు న్నాము. మీకు వచ్చే బుద్ధి, పోయే బుద్దిగా వుంది. ఇక మీ బుద్ధి కుదుర్చుకోకపోతే మీ
తలలకి తైల మర్ధవం చేయిస్తా మ జాగ్రత్త ఆవి గట్టిగా కోప్పడి వెళ్ళాడు శకుని,
పండితులిద్దరికీ మతిపోయింది. అంతకు ముందు తాము చూపినవి ఖాళీ పాత్రలే. అంతలో, మళ్లీ నిండుగా ఎలా వచ్చేశాయి!
“శర్మా - ఏమిటిది?\" అని అడిగాడు తన చేతిని చూపిస్తూ శాస్త్రి “చెయ్యి\" \"ఎన్ని\" అని అడిగాడు వేళ్లు చూపుతూ.
“మూడు\" గిల్లు \"
శర్మ గట్టిగానే గిల్లా డు స్పర్శి బాగానే తెలిసింది. మరి ఇందాక తాము చూసిందేమిటి - ఇప్పుడు చూసిందేమిటి? రెండూ నిజమే గదా.
ఇద్దరూ తికమకలో పడిపోయారు.
జంట పండితులు 'సింబళి' కావాలన్నారవి, లక్ష్మణకుమారుని ఆంతరంగిక భృత్యుడు 'గిల్పం' కోరాడవీ ఆ రెండూ సిద్ధం చేశాడు
చివమయ. అక్కడ పరచివున్న కంబళి స్థా నంలో బనీ, తల్పం స్థా నంలో గిలాన్నీ సృష్టించి, శిష్యులతో సహా వాళ్ల కోసం ఆదృశ్యంగా
విరీక్షిస్తు న్నాడు చివమయ. తసమదీయులైన పండితులు, సుష్టు గా భోజనాలు కానిచ్చి ప్రవేశించారు.
108

<OCRpageNumber>108</OCRpageNumber>
End of current page

“శర్మా! ఈ భోజనాల తంతు ఇంద్రజాలమా! కనికట్టా ? మాయా ఏమంటావ్?\" ఆని ఆడిగాడు శాస్త్రి, “ఏమీ లేదు - మనః
భ్రాంతి\" అని తేల్చేశాడు శర్మ. “అంతేనంటావా\" “అంతే\" ఇద్దరి కళ్లూ ఆక్కడ వున్న గింబళి మీద పడ్డా యి. ఇదేనా -
గింబళి?\" అన్నాడు శాస్త్రి, “చిన్నది తీశారు - పెద్దది వేశారు\" అన్నాడు శర్మ, \"hంబళి అంటే, కంబళికి
అప్పగారనుకున్నారు\"
“ఏళ్ల తాతలు దిగిరావాలి - గింబళి తేవాలంటే\" అని ఇద్దరూ పకపకా నవ్వుకున్నారు. నవ్వుకుని గింజలీ వేపు చూస్తే పళెం నిండా
తమలపాకులు, వక్కలూ కనిపించాయి. 'తమలపాకులు - కావీ' అని కూచున్నారిద్దరూ, పళ్లా నికి చెరో పక్కా, వాళ్లకి తెలియకుండా,
ఆ 'మాయ' పళ్లెం - రెండడుగులు దూరం జరిగింది. ఆ జరగడాన్ని చూసి ముందు ఖంగుతిన్నా, మనో భ్రాంతిలో వున్నారు గనక,
ఇదీ అంతే అనుకుని నవ్వేశారు. తమలపాకులు తీసి సున్నం రాస్తూ కబుర్లు చెప్పుకుంటూ . *శర్మా! కనబడ్డవీ మాయమైనపీ\"
అన్నాడు శాస్త్రి. “మాయమైనవీ కనబడ్డవీ\" అని ఆదే తిప్పి చెప్పాడు శర్మ, మళ్లీ పళెం నడిచింది. పల్లెం దగ్గరికి లాగి, \"ఇదీ
భ్రాంతేనంటావా\" అని శాస్త్రి ఆడగ్గా - “ఇది కూడా భ్రాంతే\" అని ధ్రు వ పరిచేశాడు శర్మ,
\"ఈ భ్రాంతికి కారణం?\" \"కారణం ఏముంది - పైత్యప్రకోపంలో ఒక రూపం - ఈ భ్రాంతి\"
అలా ఇద్దరూ సర్ది చెప్పుకున్నా, పళ్లేం జరగడానికి కింద చక్రా లున్నాయేమో అని చూశారు. ఎవరైనా గారేమోనని చూశారు - ఏమీ
లేదు. ఇంతలో, గింబళి అట్నుంచి ఇట్నుంచి చుట్టు కోసాగింది. “గింబళీ కొత్తది - అందువల్ల చుట్టు కుంటున్నది\" అనుకున్నారు.
గింబళి వాళ్లని నానా తిప్పలు పెట్టింది. ఇటు చుట్టు కుందవి విప్పబోతే, అటు చుట్టు డోడం, అటు విప్పితే ఇటు చుట్టు కోడం, చివరికి
పైకి లేచి, వాళ్లవి 'దులపడం' చేసి, అల్లరి పెట్టింది.
\"శర్మా! ఇదీ భ్రాంతేనంటావా\" అని అడిగాడు శాస్త్రి తట్టు కోలేక కంగారుగా, \"ఇదీ - గౌభ్రాంతి\" అన్నాడు శర్మ - ఇంకా
ఆదంతా భ్రాంతేనవి. గింబళి వాళ్లవి తిప్పి తిప్పి కొడుతూ వుంటే
“చచ్చాం. - మహాదేవా! ఇదేం భ్రాంతయ్యా\" అని అరిచాడు శాస్త్రి, “సమాధి భ్రాంతి\"
“సమాధీ వద్దు - గింబళీ వద్దు . పోదాం పదవయ్యా\" అని ఇద్దరూ, గింబళి బాధని భరించలేక ఆటు పరిగెత్తితే, 'గిల్పం'
కనిపించింది. 'హమ్మయ్య' అనుకుని ఇద్దరూ శిల్పం మీద కూచుంటే ఆ పందిరి మంచానికి ఇటూ అటూ వున్న కర్రలు రెండూ వాళ్ల
నెత్తు ల్ని పగలకొట్టా యి! గోల పెడుతూ ఇద్దరూ అక్కడినుంచి బయటపడబోతే,
109

<OCRpageNumber>109</OCRpageNumber>
End of current page

ద్వారం దగ్గర వాళ్ళ పెట్టు కున్న హస్తదండాలు రెండూ గాలిలోకి లేచి, అలా ఆలా తిరిగి, మళ్లీ యథాస్థా నంలో వెళ్లిపోయాయి! ఆ వింత
చూసి ఇద్దరూ దిగ్ర్భాంతులైపోతూ వుంటే, వీళ్లవీ చూపి, లంబు జంబులు ఆనందంగా వినోరిస్తు న్నారు. వాళ్ల కొత్త చెప్పులు వాళ్లు
చూస్తూ వుండగానే, అలా అలా కదిలి, వడిచి, పరిగెత్తి వెళ్లి - M ల్పం మీద సర్దు కున్నాయి. స్త్రీ శర్మలిద్దరూ మతిపోయి,
భయభ్రాంతులై ఏం చెయ్యాలో తోచక ఒక మూల చతికిలబడితే - అవతల సారథి వచ్చి తలుపు తట్టా డు - \"శాస్త్రీ శర్మా\" అని
పిలుస్తూ లోపల్నుంచి ఏ శబ్దమూ వివరాలేదు. “ఓ తానా తందానా! తలుపు తియ్యండయ్యా\" అని రెండు సార్లు అరిచి, 'ఇలా
కాదు' అని వెనక్కి వెళ్లి తన బలప్రయోగంతో తలుపుని ఢీకొన్నాడు - దగ్గరికి రావడం ఏమిటి - తలుపు తెరుచుకుంది - సారథి ఆ
ఊపున వెళ్ళి నేలమీద గుమ్మడిపండు పడ్డట్టు పడ్డా డు! అతని ప్రవేశ వివ్యాపం చూపి, పండిత కంఠాలు 'శివ శివ అన్నాయి.
* పారధిగారూ! పడ్డది తమరా బాబూ\" అన్నాడు వ్యంగ్యంగా శాస్త్రి \"పడ్డా నూ! మొగ్గవేశామ\" అని సర్దు కున్నాడు పారధి, లేచి
సర్దు కుంటూ, \"ఇదేమిటి - గింబళి, గిల్పం వదిలేసి మూల కూచున్నారు?\" అని అడిగాడు సారథి.
“ఆ... తమ బోటి వారికి, దయచేయండి. దయచేయండి\" అని శిల్పంవేపు దారి చూపించారు - ఆతనికి మాత్రం ఆ శాస్త్రి
ఎందుకు జరగకూడదని! పారధి తీవిగా, ధాటిగా వెళ్లి గిల్పం మీద కూచున్నాడు.
“ఇదేమిటి - పడుకునే గిల్పం మీద మీ చెప్పులు పెట్టడం! మీకేమైనా మతుందా\" అన్నాడు సారథి. “లేదు... మేం పెట్టలేదు\"
“లేకపోతే, వాటంతట అవే నడిచి వచ్చాయా?\" “ఏమో! మేం చూశామా\"
సారథి ఆ చెప్పుల జతలు కిందపడేసి, హాయిగా పడుకున్నాడు - \"ఏం సుఖం ఏం సుఖం' ఆమకుంటూ, 'గిల్పం అంటే ఇదీ'
అనుకున్నాడు. ఆ గిల్పం అటునుంచి ఇటు తిరిగి, అతన్ని ఎత్తి పడేస్తే పట్టించుకోకుండా మళ్లీ వెళ్లి పడుకున్నాడు. కాలు మీద
కాలేసుకుని పోయి అనుభవిస్తూ వుంటే, గిల్పం పైన వున్న, 'ఆలంకారం' కిందికి దిగి
110

<OCRpageNumber>110</OCRpageNumber>
End of current page

మొత్తింది! ఇక పారిపోదాం అనుకుంటూ వుంటే, గిల్పం గిరగిర తిప్పి, అతని కాళ్లు తిప్పి - కిందికి విసిరేసింది. ఆ దెబ్బకి, సారథి,
పండితులిద్దరి మధ్యకి వచ్చి పడ్డా డు. \"ఓం శాంతి ఓం శాంతి\" అంటూ మంత్రం వేశారు పండితులు, తన హస్త దండాన్ని
తిప్పుతూ, తన ప్రజ్ఞని తవే మెచ్చుకున్నాడు - శకుని.
“శకుని ఉన్న చాలు, శనియేలననికదా ఔను, నిజమే నేను అంతఘనుడ - కాని పనులవైన కాజేసుకొనిగాని
మానిపోవలేనే మాయలాడి!\" దుర్యోధనుడు, భాగమతీ రాగా వాళ్లని చూసి - \"ఏం నాయనా! ఇప్పుడు వచ్చారు?\" అని
అడిగాడు శకుని,
\"ఏముంది - ఆ పెళ్ళికుమార్తెని చూసిన తర్వాత నాకేం తోచడం లేదు. ఈ పెళ్లి మానుకుని పోదామా ఆనిపిస్తోంది\" అంది
భామమతి, వీరసంగా, “చూశావా! ఆదేనమ్మా శ్రీకృష్ణుని మాయ! ఇలా ఆవహ్యించుకుని మనంతట మనమే పెళ్లి చెడగొట్టు కుపోవాలని,
శశిరేఖ చేత ఈ నటనంతా చేయించాడు. వానీ మాయల్లో మనమా పడేది! ఆ మూడుముళ్లూ పడనీయండి. తర్వాత అన్నీ
చక్కబడతాయి\" అని సర్దిచెప్పాడు శకుని.
తన ఆశ్రమంలో వున్న శశిరేఖనీ, అభిమన్యువి, తల్లీనీ, సుభద్రనీ కూచోబెట్టు కుని తన మాయలు, విశేషాలు, వివరించి \"తెలిసినదా
మాతా! అక్కడ మూడు ముళ్లూ పడే శుభముహూర్తా నికి, ఇక్కడా మూడుముళ్లూ పడాలని శ్రీకృష్ణుల వారి ఆనతి\" అన్నాడు
ఘటోత్కచుడు..
“చిన్నన్నయ్య ఇక్కడ లేకుండానేనా\" అన్నది సుభద్ర,
“ఆఁ- సందేహము వలదు మాతా! వారు ఇక్కడా వుంటారు. అక్కడా వుంటారు. చిద్విలాసులు. ఆఁ! ఇంక నేను వెళ్లి అక్కడ పెళ్లి
సర్వమంగళం గావించి, ఇక్కడ ఆశీర్వాదం వేళకు బలరామదేవుని బంధువర్గంతో సహా తోడి తెస్తా ము. మన ఆశ్రమం పావనం చేస్తా ను.
మాతా!\" అన్నాడు. ఘటోత్కచుడు.
“అలా చెయ్యరా సుపుత్రా! నేను మెచ్చుకుంటాను\" అన్నది తల్లి.
<OCRpageNumber>111</OCRpageNumber>
End of current page

\"నమో కృష్ణ - నమో నమః\" అంటూ మాయమైనాడు ఘటోత్కచుడు.


శుభముహూర్తం దగ్గర కొస్తోంది. పెద్దలంతా మంటపం నిండా కూచుని వున్నారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకుముస్తా బవుతున్నారు.
\"ఆనందమానందమాయనే, మా లక్ష్మణ కుమారుడు పెళ్ళి కొడుకాయనే\" అని ఇక్కడ పాట వినిపిస్తూ వుంటేఅక్కడ \"
అభిమన్యుడు పెళ్లి కొడుకూ ఆయనే\" ఆని వినిపిస్తోంది. సుకుమారంగా సిగ్గుపడుతూ అక్కడ శశిరేఖ వచ్చి పీటలమీద కూచుంటే,
నవ్వులు విరజిమ్ముతూ ఇక్కడ శశిరేఖ - వచ్చి కూచున్నది. పెళ్లి మంత్రాలు, పెద్దల మధ్య లక్ష్మణకుమారుడు మహా
ఆనందపడిపోతున్నాడు.
| పెళ్లి పెద్దలు చివమయ్య ఇత్యాదులు ఆతిథులందరికీ చేరుమాళ్లు పంచి పెడుతూ వుంటే, కౌరవులు, “నాకు వాకు...\" అని
ఎగబడసాగారు. ఆ ఎగబాటు చూపి దుర్యోధనుడు “ఎవరు?\" అని చిరాకుపడితే \" మన పోదరులే అన్నా\" అన్నాడు
దుశ్శాసనుడు.
లక్ష్మణ కుమారుడికి ఓర్పు నశించింది. వధూవరులిద్దరి మధ్యా ‘తెర ఇంకా ఎంతసేవుంటుందోనని - అతను చిరాకు పడ్డా డు -
“ఏమిటి మీ ఇబ్బందులు! తెర దించండి\" అన్నాడు.
“మీరలా అనరాదు! ఎవరైనా ఏమైనా అనుకుంటారు\" అన్నాడు శాస్త్రి,
\"ఎవరేమి అనుకుంటే నాకేమి! నేను పెళ్లి కుమారుడిని పెళ్లి కూతురు మీద పర్వహక్కులూ నాకున్నాయి. తాతగారూ! మామగారూ!
తెరతీయించండి!\" అన్నాడు. హక్కంతా తనదే అన్నట్టు గా,
“ఏమిటి నాయనా ఏమిటి” ఆంటూ వచ్చాడు శకుని. “మా వధూవరుల మధ్య ఈ తెర ఏమిటి - తీయించండి\" “చిరంజీవి ఏమిటీ
అంటాడు?\" అని అడిగాడు బలదేవుడు. \"ఆఁ - ఏమీ లేదు. మా ఆచారంలో ఇంత సేపు తెరపట్టడం లేదు\" అన్నాడు శకుని.
“కావి, మా ఇంట్లో మా ఆచారం ప్రకారం జరపటం న్యాయం అనుకుంటాను\" అన్నాడు కృష్ణుడు,
113

<OCRpageNumber>112</OCRpageNumber>
End of current page

“కృష్ణా! ఎవరింట్లోనయితేనేమి! వారిష్ట ప్రకారమే జరగనివ్వండి\" అంది. రేవతి. \"ఆ! అదేనే నవేది! తెర తీసేయండి\" అంటూ,
తనే తెరలాగేశాడు వరుడు - ఆనందంగా, \"భలే కర్ణా! మనవాడు మన పేరు నిలబెట్టా డు\" అని మెచ్చుకున్నాడు దుశ్శాసనుడు.
\"నేనెప్పుడో చెప్పాను. మన చిరంజీవి తండ్రిని మించిన మావధమడు\" అని కర్ణుడు ప్రశంసించాడు. ఆ విధంగా ఆడ పెళ్లి వారిని
వారిని ఓడగొట్టినందుకు దుర్యోధనుడు కూడా పొంగిపోయి -
\"కర్ణా! కృష్ణుని అవస్థ చూస్తే జాలి వేస్తోంది\" అన్నాడు. “అప్పుడే ఏమైంది - ముందున్నది. ముసళ్లపండగ\" అన్నాడు. కర్ణుడు.
\"మన ఆచార ప్రకారం కార్యక్రమం కానివ్వండి\" అవి శకుని, పండితులకు ఆనతిచ్చాడు. 'ఆలాగే. మరి, ముందు వధూవరుల
పాదపీడవం, తదుపరి పాణి పీడనం జరగాలి\" అన్నాడు శాస్త్రి,
\"శాస్త్రి పీడనం ఏమిటి పీడ\" అని వరుడు చిరాకుపడితే, \"చిత్తం! తమరిప్పుడు వధూమణి వారి ఎడమ కాలి బొటన వ్రేలుని,
తమ కుడికాలి బొటన వేలితో తొక్కాల\" అన్నాడు శాస్త్రి
\"ఓ! అందుకు మేము సిద్ధమే!\" \"అమ్మాయి మణి వారు అలా సిగ్గుపడరాదు. తాము కూడా తర్వాత అలాగే తొక్కాలి\"
అన్నాడు. శాస్త్రి \"ded! ఆర్య పుత్రు లకు కోపం వస్తే\" అన్నది బుంగమూతితో వధూమణి.
*మాకెందుకు కోపం వస్తుంది! మేం అందుకు సిద్దంగానే వున్నాం\" అన్నాడు రాజఠీవితో వరరత్నం. పురోహితులు మంత్రాలు చదువుతూ
వుండగా, వీరుడు, వధువు కాలిబొటన వ్రేలు పూర్ణబలంతో నొక్కాడు. శశిరేఖకు - తృఘాతంలా కూడా లేదు!
“ఇక, అమ్మాయి మణివారు తమ కాలు తొక్కాలి\" అన్నాడు శాస్త్రి
“ఓ అభ్యంతరం ఏమిటి\" అని పాదం చాచాడు వరుడు. వధువు పాద పీడనం చేసింది. ఆ ఘటోత్కచ పీడనానికి, లక్ష్మణకుమారుడు
అదిరిపోయాడు. ముఖం ఎర్రబడిపోయింది. బాధ తట్టు కోలేక విలవిలా కొట్టు కున్నాడు - \"చంపేశావ్\" అంటూ,

<OCRpageNumber>113</OCRpageNumber>
End of current page

“మరి ఆర్యపుత్రు లు మాత్రం తొక్క వచ్చునేం!\" అంది ఆమాయకంగా శశిరేఖ. “ఆఁ! అబ్బే.. శర్మా చెయ్యి ఇమ్మను\" అన్నాడు
వరుడు శూరుడై, \"పౌరోహిత్యం కూడా తమకు బాగా తెలుసునే!\" అన్నది ఈరేఖ.
\"L! తెలుసు\" అంటూ, ఆమె చేతిని నొక్కాడు. అష్టవంకరులూ తిరిగిపోతూ, ఒంట్లో వున్న శక్తినంతా ఉపయోగిస్తు న్నా ఆమె
ఏమాత్రం చలించలేదు! అలిసిపోయిన లక్ష్మణకుమారుడు, విస్తు పోయి చూశాడు.
“ఇక ఆమ్మాయిమణివారు తమ కరపీడనం చెయ్యాలి!\" అన్నాడు శాస్త్రి, ఆనడం ఏమిటి - \"ఆక్కర్లేదు\" అని చేతిని
దాచుకున్నాడు యువరారాజు.
\"అట్లా అనకూడదు. చెయ్యి ఇవ్వండి\" అన్నాడు శాస్త్రి. అయిష్టంగా ఇచ్చిన చేతిని శశిరేఖ అందుకుని, ఘటోత్కచహస్తం'తో ,
అతని చేతిని పటపట లాడించేసింది - లక్ష్మణకుమారుడు లబోదిబోమని గగ్గోలు పెట్టా డు - చెయ్యి లాక్కుంటూ,
“ఏమిటి - ఏంకావాలి?\" అని శాస్త్రి అడిగితే -- \"అక్షింతలు\" అన్నాడు ఏమీ తోచక. \"అక్షింతలు ఇప్పుడు కాదు -
చివరకు\" అన్నాడు శాస్త్రి, లక్ష్మణకుమారుడి హాహాకారాలకు అందరికీ మతిపోయింది. బలరాముడు మరీ చిరాకు పడ్డా డు. \"కృష్ణా!
ఏమిటిదంతా!\" అన్నాడు,
\"ఆ - ఈ కాలపు పిల్లలంతే లెండి అన్నయ్యా అల్లు డు లక్ష్మణకుమారా! అమ్మాయి బెదురుతోంది గాని, ఈ ముచ్చట కాస్తనెమ్మదిగా
జరిపించు నాయనా!\" అన్నాడు కృష్ణుడు.
\"బెదిరితే వీరపత్ని కాజాలదు. శర్మా శాస్త్రి! కానివ్వండి\" అన్నాడు ధైర్యం తెచ్చుకున్న లక్ష్మణకుమారుడు.
“భలే మామా భలే! మన వాడు కృష్ణుడి మీద భలే చమత్కార బాణం విసిరాడు\" అని ఆనందపడిపోయాడు దుశ్శాసనుడు. \"ఈ
జీలకర్ర బెల్లం అమ్మాయిమణి వారి శిరస్సున ఉంచాలి\" అన్నాడు శాస్త్రి - ఇస్తూ,
115

<OCRpageNumber>114</OCRpageNumber>
End of current page

*నాకు తెలుసు!\" అని, తీసుకుని శశిరేఖ తలమీద పెట్టబోతే, శశిరేఖ మర్కటావతారంలో కనిపించింది. అంతే! లక్ష్మణకుమారుడు
\"కోతి! కోతి! వాన్నగారూ! కోతి\" అంటూ బెదిరిపోయి తాతగారి ఒల్లో వాలిపోయాడు.
\"లక్ష్మణా! ఏమిటిది?\" అంటూ హుంకరించాడు దుర్యోధనుడు. \"ఏమిటి నాయనా!\" అని దగ్గరకు తీసుకున్నాడు శకుని.
“కోతి - కోతి తాతా!\"
శకుని, లక్ష్మణకుమారునికి ధైర్యం చెప్పి, తీసుకొచ్చి వధువును చూస్తే అమాయకమైన ముఖంతో తలరేఖ కనిపించింది.
నిక్షేపంలాంటి పిల్లను కోతి అంటావేమిటి నాయనా! ఏ పరసానికి ఇదేవా సమయం! కానీ\" అని పెళ్లి కుమారుని అప్పజెప్పి తిరిగి
వెళ్లా డు శకుని. ఈలోగా, చేరుమాళ్లు పుచ్చుకున్న దుర్యోధనుడి తమ్ములు, ఆ వాసన పీల్చి తుమ్ములు మొదలు పెట్టా రు.
లక్ష్మణకుమారుడు వధువు శిరసుని పెట్టవలసిన జీలకర్ర బెల్లం - అలాగే ఆగిపోయింది. \" ఆ మాత్రం ఆపుకోలేరూ\" అని గద్దించిన
శకుని కూడా \"పోచ్\" మన్నాడు. “ఊ కానివ్వండి\" అన్న దుర్యోధనుడు కూడా హాచ్ మని తుమ్మాడు. అందరూ తుమ్ముతూ
వుంటే ఆనందిస్తు న్న కృష్ణుడు - \"బావగారూ! వీళ్లు కొత్తచేసినట్టు న్నాయి. ఈ తుమ్ములు పాటి చెయ్యవులెండి - కానివ్వండి\"
\"పాపం! నీళ్లే కొత్త చేసి వుంటాయి\" అన్నది రేవతి.
మళ్లీ మంత్రాలు మొదలయినాయి. మాంగల్యధారణకు శుభముహూర్తం సమీపించింది. వరుడు, మాంగల్యం పుచ్చుకుని, శశిరేఖ దగ్గరకు
వచ్చాడు - పులి! అతనికి భయంకరంగా నోరు తెరుచుకుని చూస్తు న్న పులి కనిపించింది! \"పులి పులి\" అంటూ లక్ష్మణకుమారుడు
పరుగెత్తా డు.
\"పులికాడు వాయనా! కృష్ణుడు \" అన్నాడు శకుని లక్ష్మణకుమారునికి వెనకగా నించున్న కృష్ణుని చూసి, \"అమ్మా! ఏమిటీ వాకీ
అల్లరి\" అన్నది శశిరేఖ ఏమీ ఎరగని నంగనాచిలా,
\"ఏమోనమ్మా నేనేం పాపం చేశానో! ఏమండీ, మీరు ముందుగా అబ్బాయిని చూడలేదుటండీ?\" అని అడిగింది రేవతి.
116

<OCRpageNumber>115</OCRpageNumber>
End of current page

“ఏం దుర్యోధనా! చెప్పవే లేదు! అబ్బాయికేమైనా చిత్త చాంచల్యం వుందా?\" అని గట్టిగా అడిగాడు బలరాముడు.
\"క్షమించాలి. వీరాధివీరుడు మా యువరాజు. ఇలా దడుచుకున్నాడంటే, నాకే ఆశ్చర్యంగా వుంది. వచ్చే దారిలో శత్రు వులెవరో ఏదో
ప్రయోగం చేసి వుంటారు\" అని సర్ది చెప్పబోయాడు శకుని.
“ఐతే మీకు తెలియనిదేముంది? విభూతి పెట్టించి, రక్ష కట్టించండి\" అన్నాడు కృష్ణుడు. \"రండి\" అని పిలిచాడు శకుని,
పండితులిద్దరూ విభూతి తీసుకుని -
*కవచమిది కవచమిది పరమం పవిత్రం రక్ష ఇది రక్ష ఇది శుభదం సుచిత్రం\" అని మంత్రం చదివి, విభూతి ఆతని ముఖం మీదికి
ఊదారు. “ఏమైనా సరే, ఈ పెళ్లి నాకక్కర్లేదు. పులి\" అన్నాడు లక్ష్మణకుమారుడు రోదవస్వరంతో, వేదన ముఖంతో.
“నువ్వు వద్దంటే అభిమన్యుడికిచ్చి చేస్తా రు\" అని శకుని, రహస్యంగా అనగానే “వీల్లేదు - నాకే కావాలి\" అని ధైర్యం తెచ్చుకుని,
ముందుకు బయల్దేరాడు వరుడు. మళ్లీ 'మాంగల్యం తంతునానేనా' అని మంత్రం మొదలైంది. లక్ష్మణ కుమారుడు వణికిపోతున్న
చేతులతో మాంగల్యం పట్టు కుని, శశిరేఖ దగ్గరకొచ్చాడు.
అక్కడ - అభిమన్యుడు, సర్వాంతర్యామి శ్రీకృష్ణుని సమక్షంలో - రేఖ మెడలో తాళి కట్టా డు.
ఇక్కడ - ఈ రేఖ ఈసారి భయంకరమైన రాక్షస రూపంలో సాక్షాత్కరించింది. లక్ష్మణకుమారుడు కెవ్వున కేకవేసి, వెనక్కి పరుగెత్తి
వాలిపోయాడు. దుశ్శాసన, కర్ణాదులు పట్టు కున్నారు. దుర్యోధనుడు కంగారు పడ్డా డు. శశిరేఖ ఆనందిస్తోంది. బలరాముడు
క్రోధోన్మత్తు డవుతున్నాడు. కృష్ణుడు వినోదిస్తు న్నాడు.
ఊహతోస్మి! యువరాజులు మూర్ఛపోయారు\" అన్నాడు శాస్త్రి, “మరి తక్షణ కర్తవ్యంగా *మూర్చ తేర్చడమే!\" “ప్రయోజనం లేదు!
పట్టిన మాయ వదిలే వరకు, చిరంజీవి మూర్చతేలడు\" అన్నాడు. శకుని.
17

<OCRpageNumber>116</OCRpageNumber>
End of current page

\"ఏమిటిదంతా మామా\" అని దుర్యోధనుడు అరిచాడు.


\"ఆ.... ఏముంది! కృష్ణుడు ఈ లగ్నాన్ని సమర్థించినపుడే సందేహించాను. పెళ్లి కూతురిని విడిదిలో చూసినప్పుడే
అనుమానించాను.... ఆ. ఇప్పుడీ మాయాజాలం అంతా తెలిసిపోయింది. నిర్భయంగా చెపుతున్నాను. బలదేవా! ఈ కనిపించేది నీ
కూతురు శశిరేఖ కాదు. ఏదో రాక్షసి! ఇలా విన్న వన్న మోసం చేసింది నీ తమ్ముడు కృష్ణుడే!\" అన్నాడు శకుని, ముందుకొచ్చి
విశ్చయంగా,
\"నా తమ్ముడా! ఏమిటి మీరు మాట్లా డేది? అవి కోపంగా ముందుకొచ్చాడు బలరాముడు. అంతలో పాఠ్యకి సత్యపీఠంతో వచ్చి
- \"అన్నయ్యా! మీరు ఆగ్రహించకండి. మోసం ఎవరిదో తేల్చడానికి ఈ పీఠం సిద్ధం చేశాను. ఏం మాయాజూదరీ! ఏ దురాశ
దుర్బుద్దీ లేకుండానే మీరు ఇక్కడికి వచ్చారా! రా! ఈ పీఠం మీద నించుని మాట్లా డు, తెలుస్తుంది. అవి శకునిని పిలిచాడు.
\"సరే! ఏం తెలుస్తుందో, అక్కడ నించువే మాట్లా డతాను\" అని అడుగు ముందుకు వేశాడు శకుని, దుర్యోధనుడు కంగారుపడి
\"మామా\" అని హెచ్చరించాడు.
భయమెందుకు దుర్యోధనా! నా అంతట నేను బుద్ధిపూర్వకంగా చెబితే తప్పు, నా మోసం ఇంకొకరికి ఎలా తెలుస్తుంది..\" అని
శకుని పీఠం ఎక్కి వించుని, నవ్వాడు. ఏం చెబుతాడోనని కౌరవవర్గం కంగారుపడి వారించబోయింది.
\"ఎవరూ ఆటంకపరచకండి. ఈ మోసం ఏమిటో తెలియాలి! సాత్యకీ! ఏదీ ఆ ముసలం!\" అన్నాడు బలరాముడు.
*పావధానం బలదేవా పావధానం! ఇదిగో! నా పాచికల మీద ఒట్టు పెట్టు కుని, ఉన్నది ఉన్నట్టు గా చెబుతున్నాను. ఆలకించండి! మోసం
చేసి కపటడ్యూతంలో పాండవుల రాజ్యం కాజేశాం. ధర్మానికి కట్టు బడి, వాళ్లు వనవాసం వెళ్లా రు. ఈ దుర్వార్త విని, నీవు మమ్మల్ని
దండించడానికి వచ్చావు. కాని, నీవు ఒక వెర్రిబాగుల యాదవుడవు, అఖండ సన్మాదానికి, అతి ముఖస్తు తికి లోబడతావని నాకు తెలుసు
- ఆలాగే లోబడ్డా వు. మా సాటివాడవు కాకపోయినా, ఈ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నాం అనుకున్నావు! వనవాసానంతరం
మళ్లీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతోపాటు నీ తమ్ముడి సహాయం లేకుండా చెయ్యటానికి! కాని, యతోధర్మప్తతో
జయః - అన్నట్టు మాకు తగిన శాస్త్రి జరిగింది\" అని శకుని ఉన్న విషయం అంతా చెప్పి, పీఠం దిగాడు. బలరాముడు
కంపరమెత్తిపోయి \"కృష్ణా! ఇంత మోసం చేసిన వాళ్లకు ఈ శాస్త్రి చాలదు, ఏది, నా ముసలం! నా ముసలం ఎక్కడా?\" అని
గర్జించాడు.
18

<OCRpageNumber>117</OCRpageNumber>
End of current page

విషయం అంతా తేలిపోయిందని, శశిరేఖ రూపంలో వున్న ఘటోత్కచుడు స్వరూపం ధరించి - అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసి
- \"పెదమామగారూ నమో నమ:! పెద్దలు తమకెందుకి శ్రమ! ఈ దురాత్ముల మదం అణచడానికి నేనున్నాను\" అన్నాడు నవ్వి.
\"ఆఁ! ఎవడవురా నీవు?\" అని వెర్రిగా చూశాడు దుర్యోధనుడు.
“వేనా! ఎవడనా! ఘోష యాత్రలో గంధర్వులు నిన్ను బంధించినప్పుడు, వచ్చి విడిపించేనే - ఆ అర్జు న ఫల్గుణ బీభత్సబాబాయిగారి
అన్న - భీమసేన మహారాజు - వారి కుమారుడను\".
'ఒరే, నీవురా - ఘటోత్క దా! కర్ణా! దుశ్శాసనా! వీడిని పట్టండి\" అని ముందుకు రాబోయాడు దుర్యోధనుడు. ముగ్గురూ
ఒరలోంచి కత్తు లు లాగబోతే అవి బయటికి రాలేదు - వాళ్లని చూసి అంబు, జంబులు వికటాట్టహాసం చేశారు.
\"ఓరోరి దుర్యోధన దుశ్శాసన కర్ల పాతకులారా! అతి దురాత్ములు మీరు! మీకు సహాయపడక, ఆయుధాలు వాటి పరువు
దక్కించుకుంటున్నాయి. మీకు బుద్ధి చెబుతాను. అంబూ! జంబూ! ఇక మీరు విజృంభించండి\" అని ఆనతిచ్చాడు ఘటోత్కచుడు.
ఆంతే! రాక్షస మాయ స్వైర విహారం చేసింది. ఇడ్ల రాక్షసులు వెలిశారు - ఏర్పాలు బుసలు కొట్టసాగాయి. ఎక్కడి వాళ్లు అక్కడ
పరుగెత్తడం ఆరంభించారు.
\"ఓరీ మూడ దుర్యోధవా! నీ ఐశ్వర్యం చూసుకుని త్రు ళ్లిపడినావు కదూ! ఇప్పుడు చూడు ఎవరి ఐశ్వర్యం మోస్తు న్నావో!
చివమయా\" అన్నాడు ఘటోత్కచుడు. దుష్ట చతుష్టయం మెడలో ఎముకల హారాలు, నెత్తిమీద నిప్పుకుంపట్లు వెలిశాయి! కోలాహాలం,
హాహాకారాలు మిన్నుముట్టా యి.
\"ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి!\" అని తృప్తిగా నవ్వాడు ఘటోత్కచుడు. “రక్షించు రక్షించు\" అని కౌరవ సోదరులు
కేకలు వేస్తు న్నారు.
“ఛీ! శరణార్థు లను చంపను లెండిరా పిరికి పందలు! లంబూ, జంబూ! ఈ కౌరవాధములను కట్టగట్టి, ఎత్తు కొనిపోయి హస్తినాపురంలో
పారేయండి\" అని ఘటోత్కచుడు ఆపతివ్వగానే, చినమయ మంత్రం చదివాడు. మాయా కంబళి ఆ చతుష్టయం మీద వాలి, వాళ్లను
తాళ్లతో బంధించింది. \"ఓరోరి! మీ దుష్ట చతుష్టయానికి సమిష్టిగా ఇదే తుది హెచ్చరిక -
119

<OCRpageNumber>118</OCRpageNumber>
End of current page

స్వాతిశయమున త్రు ళ్లు నైశ్వర్య గర్వ


దుర్విదగ్గులు మీరెల్ల దుమ్ముధూళి కలియుకాలము దగ్గర కలదటంచు
బుద్ధి తెచ్చుకు బ్రతుకుడు పాండు పాండు! పాండవులే కాదు - పాండవ బంధుకోటి
బంధు బంధుల బంధుల బంధులందు ఎవరివెదిరింతురేవి మీకిదియె శాస్త్రి
జ్ఞప్తి కలిగుండుడీ ఘటోత్కచుని మాట!\" అని ఘటోత్కచుడు హెచ్చరించాడు. దుష్టచతుష్టయం 'మూట'గా హస్తినాపురానికి
ఎగిరిపోతూ వుంటే, ఆంతా వింతగా ఆశ్చర్యంగా చూశారు. తక్కిన వాళ్లంతా పరుగులు తీశారు.
“నమో నమః పెదమామగారు మన్నించాలి\" అవ్నాడు ఘటోత్కచుడు.
\"చిరంజీవ చిరంజీవ! కృష్ణా! మన భీమకుమారుడు ఇంత ఘటికుడని అనుకోలేదు\" అన్నాడు ఆనందంగా బలరాముడు,
\"ఇంతకూ మన అమ్మాయేదండీ\" అని కలవరపడింది - రేవతి.
“అవును కృష్ణా! శ ఎక్కడ?\" అని ఆత్రు తగా బలరాముడు అడిగాడు. “అల్లు డూ\" ఆని చూశాడు కృష్ణుడు, ఘటోత్కచుని వైపు,
\"నమో నమ!! పెద్దత్తగారికి నా మనవి. ఈ లగ్నానికే నా యింట్లో అభిమన్యునికి శశిరేఖకూ సలక్షణంగా వివాహం జరిగింది. మీరు
వచ్చి ఆశీర్వదించి వా ఆశ్రమాన్ని పావనం చేయాలి!\" అన్నాడు ఘటోత్కచుడు. .
\"ఇంకా చూస్తా రేం - పదండి\" ఆవి రేవతి వేగిర పెట్టింది. ఆండా, ఘటోత్కచుని ఆశ్రమానికి తరలివెళ్లా రు. శశిరేఖాభిమన్యులు
పెద్దలందరి పాదాలకూ మొక్కారు.
120

<OCRpageNumber>119</OCRpageNumber>
End of current page

\"వదినా! మా అమ్మాయి పెళ్లి చివరికి మీ ఇంట్లోనే జరిపించావు!\" అన్నది రేవతి. \"ఏ ఇంట్లో జరిగినా నాకా పట్టింపులేమీ లేవులే
వదినా\" అన్నది సుభద్ర,
\"నా మాటే నాకు అప్పగించావులే\" అని రేవతి దగ్గరగా వెళ్లింది. శశిరేఖమ సుభద్ర చేతిలో పెడుతూ - \"సుభద్రా! ఇక
అమ్మాయిని సంతోషంగా వీకు వప్పగిస్తు న్నాను\" అన్నది.
\" అప్పగింతల మాట ఎలావున్నా, ఈ ఘనకార్యం అంతా నా సుపుత్రు డు చేశాడు. అది నా సంతోషంగా అంది హిడింబ.
\"కాదు మాతా కాదు. ఇది యెల్ల శ్రీకృష్ణుల వారి లీల. “వమో కృష్ణ నమో కృష్ణ\" అని ఘటోత్కచుడు, అందరూ వందన
సమర్పణ చేస్తూ వుండగా -
ఆ శిష్ట రక్షకుని, దుష్టశిక్షకుని, ధర్మ సంస్థా పకుని - ఘనంగా కీర్తించాడు.
జై సత్య పంకల్ప కె శేషతల్పా! జై దుష్టసంహార జై దీనకల్పా! జై భక్త పరిపాల జై జగజ్జా లా ! నీవు జరిపించేటి నీ చిత్ర కథలు వ్రాసినా
చూపినా వినిన ఎల్లరుము శుభ సంపదలు గలిగి వర్ధిల్లగలరు సుఖ శాంతులను గలిగి శోభిల్లగలరు!
121

<OCRpageNumber>120</OCRpageNumber>
End of current page

ఇతర సాంకేతిక నిపుణులు ప్రాసెసింగు


యన్.సి. సేవ్గుప్త, బి.యప్పీ. ఆభరణములు
జయరాం | : ఎ. కృష్ణమూర్తి ప్పెషల్ ఎఫెక్ట్
హర్బహ్ సింగ్ పబ్లిసిటీ
కె. నాగేశ్వరరావు సెట్టింగ్స్
కుప్పుస్వామి, శ్రీనివాసన్ బ్యాక్ గ్రౌండ్ పెయింటింగ్స్ : కె.ఎస్.ఎన్. మూర్తి మోల్డింగ్
ఇతర నటీనటులు కంచి నరసింహారావు (కృష్ణుడి మాయారూపం),
పార్వతి, మోహన, సీత (చెలికత్తెలు)
నిర్మాణ సహాయకులు ఎం.ఎస్. చలపతిరావు, జగన్నాథ్
సహాయ దర్శకుడు పి. వాగేశ్వరరావు
కెమెరా లేబరేటరీ పాండ్ రీరికార్డింగ్ ఎడిటింగ్ కాస్టూమ్స్ నిర్మాణం ప్రాసెసింగ్ రికార్డింగ్
: :
సహాయకులు | యం. గోవింద్ సింగ్, డి.ఎస్. అంబురావ్ పి.యమ్. విజయరాఘవులు, యస్. ఆర్. రంగనాథన్ జి.వి.
రామప్, గోపాలకృష్ణన్ డి. మోహవసుందరం కె.రాధాక్రిష్ణన్, కె. గంగాధరన్ అప్పలస్వామి, క్రిష్ణ, ఆంజమ్మ వాహిని స్టూడియోస్
విజయా లేబరేటరీ వెస్ట్రైక్స్ సౌండ్ సిస్టమ్
:
12

<OCRpageNumber>121</OCRpageNumber>
End of current page

ఏ పాట ఏ పేజీలో...
1. శ్రీకరులు దేవతలు శ్రీరస్తు లవగా.....
బృందగానం 2. అల్లి బిల్లి ఆటలే లల్లిలలా పాటలే.... సుశీల & బృందం 3. నీవేనా నను తలచినది...
ఘంటసాల, పి.లీల 4. విన్నావ యశోదమ్మ !....
లీల, సుశీల, స్వర్ణలత 5. చూపులు కలిసిన శుభవేళా....
ఘంటసాల, పి.లీల 6. లాహిరి లాహిరి లాహిరిలో....
ఘంటసాల, పి.లీల 7. భళి భళి భళి భళి దేవా.....
మాధవపెద్ది 8. అష్ట దిక్కుంభి కుంభాగాలపై... ( పద్యం) మాధవపెద్ది 9. అఖిల రాక్షస మంత్ర తంత్ర... ( పద్యం )
ఋష్యేంద్రమణి 10. నీ కోసమె నే జీవించునది...
ఘంటసాల, పి.లీల 11. దురహంకార మదాంధులై ఖలులు... ( పద్యం ) మాధవపెద్ది 12. దయచేయండి దయచేయండీ....
ఘంటసాల, లీల, సుశీల, మాధవపెద్ది 13. ఆహవా పెళ్లియంట...
ఘంటపాల, సుశీల 14. సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు... ఘంటసాల 15. వివాహ భోజనంబు....
మాధవపెద్ది 16. శకుని ఉన్న చాలు... ( పద్యం )
సి.యస్.ఆర్. 17. స్వాతిశయమున త్రు ళ్లు ... ( పద్యం ) మాధవపెద్ది 18. జై సత్యసంకల్ప జై శేషతల్పా !..... మాధవపెద్ది

<OCRpageNumber>122</OCRpageNumber>
End of current page

మాయాబజార్ శతదినోత్సవం కళాకారులకు బహుమతులు


విజయా ప్రొడక్షన్స్ \"మాయాబజార్ తెలుగు, \"మాయాబజార్ తెలుగు, తమిళ చిత్రాల తమిళ చిత్రాల శతదినోత్సవం నిన్న
సాయంకాలం డిస్ట్రిబ్యూటర్లకు, పాంకేతిక నిపుణులకు కళాకారులకు, 'చందమామ' భవనంలో వైభవంగా జరిగింది. చిత్ర ప్రదర్శకులకు
విజయా ప్రొడక్షన్స్ రజిత ఫలకాలను
ఈ ఉత్సవంలో చలన చిత్రానికి సంబంధించిన విహూకరించారు. విజయవాడలోని విజయా ప్రముఖులంతా పాల్గొన్నారు.
డిస్ట్రిబ్యూటర్స్ తరఫున శ్రీ పూర్ణచంద్రరావు, రాజశ్రీ
తరఫున శ్రీ సుందర్‌లాల్, బెంగుళూరులోని విజయా ఈ సందర్భంలో జరిగిన సభకు శ్రీ
టాకీ డిస్ట్రిబ్యూటర్స్ తరఫున ఆ బి.యన్. గుప్త యస్.యస్.వాసన్ అధ్యక్షత వహించారు. శ్రీ ఏ.వి.
బహుమతులను తీపి కొన్నారు. మెయ్యప్పన్ కళాకారులకు డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యజమామలకు, ఇతరులకు బహమతులను
- దర్శకత్వం వహించిన శ్రీ కె.వి.రెడ్డి, కథారచయిత పంచిపెట్టా రు.
శ్రీ పింగళి నాగేంద్రరావు, సినిమాటోగ్రఫీకి బార్ట్లే,
పాండ్ కు కృష్ణన్, శివరాం, కళాదర్శకత్వానికి గోఖలే, పథకులకు శ్రీ నాగిరెడ్డి స్వాగతం చెబుతూ,
కళాధర్, వాట్య దర్శకత్వానికి ఆ పి. కృష్ణమూర్తి, తమకూ, పరిశ్రమలో పనిచేసే వారికి గల
కూర్పుకు శ్రీ జంబులింగం, ఆలంకరణకు శ్రీ ముహృద్భావ సంబంధాన్ని వివరించారు. తమ సంస్థలో
పీతాంబరం, చిత్రరచనకు కె.ఎస్.ఎన్. మూర్తి పనిచేసే వారే తమ ఆస్తి అన్నారు. \"మాయాబజార్\"
బహుమతులందుకున్నారు. ఈ చిత్రంలో పాల్గొన్న చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీ కె.వి.రెడ్డి, చిత్రానికి
శ్రీయుతులు ఎస్.వి.రంగారావు, యన్.టి. రామారావు, సంబంధించిన కళాకారుల ఇతరుల కృషిని ఆయన
ఎ. నాగేశ్వరరావు, రేలంగి, పి.యస్.ఆర్, గుమ్మడి ప్రస్తు తించారు. ఈ చిత్ర ప్రదర్శకులకు,
వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, ముక్కామల, డిస్ట్రిబ్యూటర్లకు ఆయన కృతజ్ఞత తెలిపారు.
ఆర్.నాగేశ్వరరావు, మిక్కిలినేని, వాగభూషణం, వంగర, చలనచిత్ర పరిశ్రమలో శ్రీయుతులు నాగిరెడ్డి, వల్ల రామమూర్తి,
రామలింగయ్య, బాలకృష్ణ మాధవపెద్ది చక్రపాణి కృషిని శ్రీ వాసవి క్లా ఘించారు. ఇమివీతో వత్వం, కుటుంబరావులకు, శ్రీమతి సావిత్రి,
పోలిస్తే హాలీవుడ్ లో ఏమీ లేదన్నారే కాని అది వాహినీ - సూర్యకాంతం, ఋష్యేంద్రమణి, ఛాయాదేవికి స్టూడియో పట్ల విజం
అన్నారు. చలవ చిత్ర పరిశ్రమలోని బహుమతుల విచ్చారు. అందరూ ఐకమత్యంగా ఉండడంలో శ్రీ వాగిరెడ్డిని ఆ ఇదే విధంగా తమిళ
రచయిత శ్రీ తంబై చక్రపాణిని ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ మెయ్యప్పన్,
రామైదాప్ కు నటకులు, జెమినీ గణేశన్, తంగవేలు, అన్నారు.
124

<OCRpageNumber>123</OCRpageNumber>
End of current page

ఎన్.ఎస్, నంబియార్ ప్రభృతుల కు కూడా శ్రీమతి సావిత్రి, సంస్థ నిర్వాహకులకు, దర్శకులకు, - బహుమతుల నిచ్చారు.
ఇతరులకు కృతజ్ఞత తెలిపారు. 'విజయ' పేరును ఈ చిత్రాన్ని మారు రోజులపాటు ప్రదర్శించిన ఎన్నుకొనడంలోనే శ్రీయుతులు నాగిరెడ్డి,
చక్రపాణి వివిధ నగరాల్లోని 19 ఏయేటర్లకు కూడా ప్రతిభ కనిపిస్తోందని శ్రీ బి.యన్.గుప్తా ఆహ్నాడు. బహుమతులిచ్చారు.
శ్రీ వార్ల వెంకటేశ్వరరావు మాట్లా డుతూ, మనలోని విజయవాడ, హై దరాబాద్, బెంగుళూరులోని ప్రతిభ గల ప్రతిఒక్కరికీ ఈ సంస్థ
గర్వకారణం డిస్ట్రిబ్యూటర్లు విజయా ప్రొడక్షన్స్ కు బహుమతులు అన్నారు. చక్రపాణి, వాగిరెడ్డి ఎంతో ఐకమత్యంతో నిచ్చారు.
మద్రాసులోని కాసినో, తిరుచిలోని వెలింగన్ వ్యవహరిస్తు న్నారనీ ఈ ఏకీభావం జంటకవులలో సైతం థియేటర్ల యజమానులు కూడా
విజయా సంస్థకు
ఉండడం కష్టమేననీ అన్నారు. కవి, రచయిత తమ బహుమతుల విచ్చారు.
అభిప్రాయాల ప్రకారం వ్యవహరిస్తా రే కాని, చలనచిత్ర
రంగంలో అలాంటి స్థిరమైన అభిప్రాయాలతో అనంతరం శ్రీ యన్.టి. రామారావు మాట్లా డుతూ,
వ్యవహరించే వీలు లేదన్నారు. పిన్నలకు, పెద్దలకు, శతదినోత్సవాలను చలనచిత్ర ప్రదర్శకులకన్నా,
పురుషులకు, స్త్రీలకు, విద్యావంతులకు, ప్రొడక్షన్ కు సంబంధించినవారు జరపడమే సముచితం
ఆవిద్యావంతులకు వివిధ మనస్తత్వాలు కలవారిని అన్నారు. ప్రదర్శకులను, డిస్ట్రిబ్యూటర్లమ, కళాకారులను
రంజింపజేసేటట్లు చలనచిత్రాలను తీయాలని, ఇది చిత్రానికి సంబంధించిన ఇతరులను సంస్థ నిజంగా అపూర్వ కల అని అన్నారు. ఈ
విషయాలన్నీ విర్వాహకులు సత్కరించడం ఎంతో సమంజసముగా శ్రీ కె.వి.రెడ్డి కరతలా
ముగా శ్రీ కె.వి.రెడ్డికి కరతలామలకం అన్నారు. శ్రీ తంగవేలు, ఉందన్నారు. ఈ చిత్ర విజయానికి కారకులైన శ్రీ తండై రామైదాను
ప్రభతులు కూడా మాట్లా డారు. ఈ కె.వి.రెడ్డికీ, ఇతర సాంకేతిక నిపుణులకు ఆయన | కృతజ్ఞత తెలిపారు.
- ఆంధ్రపత్రిక డైలీ, జూలై 23, 1957,

<OCRpageNumber>124</OCRpageNumber>
End of current page

శతదినోత్సవ ప్రకటన ఆంధ్రపత్రిక డైలీ - 4 జూలై 1957


AIDS
రొజు!
Heroine
Commoday
Coooooo
Pooooooo
విజయావారి మహత్తర ఏరాణిక చిత్రము
మాయాబజార్
126
<OCRpageNumber>125</OCRpageNumber>
End of current page

విజయవాడ
రకమందిరం ఆ మహల్
మతం
శ్రీ లక్ష్మి ఆ మహల్ - టాకీస్ శ్రీపాండురంగ అత్నా టాకీస్ జ్యూరీటి టాకీస్
bratients are ట్నం
జయంతి To సీలకు
మారుతి టాకీస్
శ్రీ ఆంజనేయు clear జయలను
గుంటూరు actress
ఉయులకు శ్రీకాకుళం lore
జ్యోతి ఇక్చర్ ప్యాల
జయప్రదంగా నడచు కేంద్రములు
ఎందరిలీ గోకవరం పాలకొల్లు
కాజలి కామము కప్పుకు
కాపురం KTR శాపురం కాకి. సాలూరు
లీలామహల్ tart శ్వర ... కాంగోపాల్ అర్చక ప్యాకెట్... రకయేటర్ కేష్ మహల్ శ్రీ పోదురాజు ఆ బ్యాగ్ లాకీ నిత్యనారాయణ శ్రీ
విజయలక్ష్మి ఆక్యాer air Srt అవి ఎక్చర్ ప్యా లెస్
87-57 నుండి or t శ్వర al . ఆరు టాకీ .. సీతారాముల మేలు ...
జపాకాలకు
కోరికల
తూరు
విరాతలు
డైరెక్కన్ కె.వి.రెడ్డి
B.Sc. (NONS)
నాగిరెడ్డి 6 చక్రపాణి

<OCRpageNumber>126</OCRpageNumber>
End of current page

కృతజ్ఞతాభివందనలు
'చూయాబజార్' చిత్రమును చూసి, అనంథించి ఎందరో సహృదయులు, మిత్రు లు, కళాభిమానులు, మములను త్రశంసిస్తూ
అభినంధనలు తెలుపుతున్నారు.
. లిజానికి, తరి అభినందనలు, ఈ చిత్ర విజయానికి ఎంమో ఉత్సాహంతో శ్రమించి కృషి చేసిన కథకులు, నటీనటులు, కళాదర్శకులు
సంగీత భర్శకులు, శృతవర్మకులు, చాయాధరకులు, శఖ వర్మకులకును వరంథరి ప్రతిభను వినియోగించి, ఇటువంటి రసవతత్ భుజాల
చిత్రాన్ని తయారు చేసిన శ్రీ కె.వి.రెడ్డి గారికిన్నీ చెందవలసి ఉంది.
| దుడు చూపిన ఆదరాభిమానములకు వారంథం తరఫున మేము కృతజ్ఞతను తెలుపుతూ ముందు కూడా ఇలాగే బా
ఆదరాభిమానములకు పాత్రు లము కాగలమని విశ్వసిస్తు ము.
నాగిరెడ్డి ... చక్రపాణి విజయా ప్రొడక్నను ప్రైవేట్ లిమిటెడ్,
మదరాసు\"

<OCRpageNumber>127</OCRpageNumber>
End of current page

‫שששס‬

<OCRpageNumber>128</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>129</OCRpageNumber>
End of current page

విజయ వారి
మాయాబజార్
25.5.వి.రెడ bsite
ఉయ వాహిని
నిర్మాతలు....... నాగిరెడ్డి ఈ చక్రపాణి
సినిమారంగం, ఏప్రిల్ 1957 సంచిక సౌజన్యంతో

<OCRpageNumber>130</OCRpageNumber>
End of current page

You might also like