Professional Documents
Culture Documents
Knowing God
Knowing God
Text యోహాను 17 : 3 – అద్వితీయ సత్య దేవుడైన నిన్నును , నీవు పంపిన యేసు క్రీస్తు ను
ఎరుగుటయే నిత్య జీవము .
అనేకమంది క్రైస్తవులు ప్రపంచ వ్యాప్త ంగా దేవుని గురించి తెలుసుకోవడానికి
ప్రయత్నిస్తు న్నారు గాని దేవున్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు . దేవుని గురించి
తెలుసుకోవడం వలన తెలివి (Knowledge) లేక కొంత సమాచారం దొ రుకుతుంది . ఈ సమాచారం
లేక తెలివి మన మనస్సును (mind) పెద్దదిగా చేస్తు ంది . ( Knowledge makes mind bigger and
bigger ). తద్వారా అది మనలను గర్వం లోనికి నడిపస
ి ్తు ంది . ఈ విధంగా అనేకులు కేవలం
తెలివిని సంపాదించుకొని తమ్మును తాము నాశనం చేసుకొనుచున్నారు. ఈ తెలివి రక్షణ లోనికి
నడిపించదు . అయితే దేవుని తెలుసుకోవడం అనేది మనలను దీనత్వం లోనికి నడిపస
ి ్తు ంది .
దీనిని వివేకం (Wisdom) లేక జ్గా నం అని అంటారు . అనగా దేవుని గూర్చిన తెలివి లేక
సమాచారం మనలను జ్గా నం /వివేకంలోనికి నడిపించాలి లేక మనలను దీనత్వం లోనికి
నడిపించాలి . అప్పుడే అది వివేకం అవుతుంది . దేవుని గూర్చిన తెలివిని మాత్రమే తెలుసుకుంటే
అది మరణానికి దారి తీస్తు ంది . కాని దేవున్ని ఎరిగితే అది మనలను జీవములోనికి నడిపిస్తు ంది .
దేవుని గూర్చిన తెలివి మన మనస్సును తాకినప్పుడు మనలను గర్వంలోనికి నడిపిస్తు ంది . కాని
మన హృదయాన్ని తాకినప్పుడు మనలను దీనత్వం లోనికి నడిపిస్తు ంది . దీనులు మాత్రమే
ఆయనను ఎరుగగలరు. తెలివి (Knowledge) సంపాదించుకోవాలంటే ఎక్కువ నష్ట పో వలసిన
అవసరం లేదు . ఎందుకనగా ఇంటర్ నెట్ ( Internet ) ద్వారా , టి.వి (T.V) ల ద్వారా , అనేక
1
పుస్త కాల ద్వారా ఎంతైనా జ్గా నాన్ని, పాండిత్యాన్ని సంపాదించుకోవచ్చు. మనం దేనిని కోల్పోకుండా
జ్గా నం పొ ందవచ్చు . అయితే దేవున్ని ఎరుగుట లేక జ్గా నాన్ని సంపాదించాలనుకుంటే మనం వెల
చెల్లి స్తేనే గాని సంపాదించలేము .పౌలు ఫిలిప్ఫీ 3 : 7 - 11 వచనాలలో చేప్పినది ఏమనగా “
యేసుక్రీస్తు ను గూర్చిన అతి శ్రేష్టమన
ై జ్గా నము (Wisdom) నిమిత్త మై సమస్త మును నష్ట ముగా
ఎంచుకొనుచున్నాను ” . దేవున్ని ఎరగాలంటే సమస్త మును నష్ట పరచుకోవడానికి ఇష్ట పడాలి .
దేవుని గురించి తెలుసు కోవాలంటే కొంత వెల చెల్లి స్తే చాలు. ప్రస్తు తం క్రైస్తవ లోకం ఈ లోక
సంబంధమైన జ్గా నము సంపాదించుట కొరకే ప్రయాసపడుచున్నది గాని దేవున్ని సంపాదించు
కోవడానికి ప్రయాసపడుటలేదు . పౌలు క్రీస్తు ను ఎరుగుట కొరకు ఏమేమి నష్ట పరచుకున్నాడు ?
తన వంశాన్ని , తన గోత్రా న్ని , తన అతిశయాన్ని , పరిసయ్యుడననే గర్వాన్ని , ఆసక్తి విషయము
సంఘమును హింసించువాడనని , ధర్మశాస్త ం్ర విషయంలో అనింద్రు డననే విషయాలన్నింటిని క్రీస్తు
నిమిత్త ం నష్ట ంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ( ఫిలిప్ఫీ 3 : 3 -6 ) .
4
2. చింతపడకుడి
( Worry Not )
Text మత్త యి 6 : 25 – అందువలన నేను మీతో చెప్పునదేమనగా – ఏమి తిందుమో ఏమి
త్రా గుదుమో అని మీ ప్రా ణమును గూర్చియైనను , ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును
గూర్చియైనను చింతింపకుడి . ఆహారము కంటే ప్రా ణమును , వస్త మ
్ర ుకంటే దేహమును గొప్పవి
కావా ?
“ చింతపడకుడి ” అనే వాక్యం క్రొ త్త నిబంధనలో క్రైస్తవులకివ్వబడిన ఒక ఆజ్గ . ఆజ్గా తిక్రమమే
పాపం అని మనకు తెలుసు . క్రైస్తవులు చింతపడడం పాపమని భావించుటలేదు . ప్రస్తు తం చాలా
మంది క్రైస్తవులు అనేకమైన భౌతికమైన విషయాల గురించి చింతపడుచున్నారు . మనం ఏదైనా
విషయంలో ( అనగా ఉద్యోగం , ఇల్లు , పిల్లలు , చదువులు , భవిష్యత్తు మొదలగునవి ) చింతపడు
చున్నట్ల యితే మనము దేవుని మీద కాకుండా వేరే వాటిపైన ఆధారపడుచున్నామని గ్రహించాలి .
మన పో షణాధారం ప్రభువులో ఉన్నదనే విశ్వాసం లేదని అర్ధం . ప్రభువును మన పో షణకు
ఆధారం చేసుకున్నప్పుడు మనం చింతపడం . మత్త యి సువార్త ఆరవ అధ్యాయం 24 వ వచనం
నుండి 34 వచనాలలో ప్రభువు మూడుసార్లు చింతపడకుడి అని ఆజ్గా పించాడు ( Vs - 25, 31, 34).
మనం అనేక విషయాల గురించి చింతించుటకు గల కారణాలు :
ఒకటి - సిరికి దాసులుగా ఉండడం , సిరిని సేవించడం ( మత్త యి 6 : 24 ) . దేవునికి
దాసులుగా ఉన్నవారు చింతపడరు . సిరి అనగా డబ్బు , వస్తు వులు , స్థ లాలు మొదలగునవి .
అనేకులు ధనమును వెంటాడుచున్నారు గాని దేవునిని వెంటాడుటలేదు . ఈ లోకంలో
గొప్పవారగుటకు ప్రయాసపడుచున్నారు గాని దేవునిలో గొప్పగా జీవించుటకు ప్రయాసపడుట
లేదు . యేసుక్రీస్తు డబ్బును/సిరిని గూర్చి రెండు చోట్ల ప్రస్తా వించాడు . ఒకటి లూకా 16 : 11 లో
అన్యాయపు సిరి అన్నాడు అనగా దీని అర్ధం మనలను అన్యాయపు పనులు లేక మురికి పనులు
చేయుటకు ప్రేరేపించేది . రెండవది మత్త యి 13 : 22 లో ధన మోసము అన్నాడు . దీని అర్ధం
ఏమనగా – డబ్బుంటే నేను సంతోషంగా జీవించగలను అనే మోసంలో పడేస్తు ంది . నేను
ధనవంతుడను నాకేమి కొదవ లేదు అనుకోవడం మోసం . నీవు ధనవంతుడవు అనుకుంటు
5
న్నావు కాని నీవు దరిద్రు దవు అని లవొదికయ సంఘముతో ప్రభువు చెప్పిన మాట గమనించాలి
. ఇది మోసం. ధనము చెడ్డపనులు చేయుటకు ప్రో త్సహించును మరియు మోసం చేయును .
అంటే డబ్బు చెడ్డదని కాదు , డబ్బు చేత మనం అపవిత్రపరచబడకుండా , మోసపరచబడకుండా
జాగ్రత్త వహించాలని యేసు భోధించాడు. కాని చాలా మంది క్రైస్తవులు ఈ ధనము చేత
మోసపో తున్నారు. ధనము మంచి సేవకుడు గాని చెడ్డ యజమానుడు ( Money is a bad
master – but a good servant ) . అనేకులు క్రీస్తు ను వెంటాడుటకు బదులు ధనమును
వెంటాడుచున్నారు . డబ్బు చేత నడిపించ బడుచున్నారు. ఈ నవీన యుగంలో మంచి ఉద్యోగం ,
మంచి జీతం ( package ) , మంచి వసతులు ఉన్నాయంటే చాలు , ఇక అక్కడికి ప్రభువు
వెళ్ళమన్నాడా లేదా అని ప్రశ్నించు కోకుండా వాటి చేత ఆకర్షింపబడుచున్నారు . కొంతమంది
ప్రభువే ఈ గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చాడు , ప్రభువు నడిపించారని సాక్ష్యమిస్తు ంటారు . అయితే
ప్రభువుతో గడపడానికి ఎంత సమయాన్ని కేటాయించ గలరు ? మంచి ఉద్యోగం చేయడం తప్పు
అని నేను చెప్పుటలేదు . ఉద్యోగాల చేత (packages) , జీతాల చేత కాదు మనం ప్రభువు చేత
నడిపించబడాలి . ధనమును వాడుకోవాలి గాని ప్రేమించకూడదు . అనేకులు డబ్బు కోసం
కుటుంబాలను , పిల్లలను దూరం చేసుకొని సంబంధాలను తెంచుకుంటున్నారు . కుటుంబం కంటే
డబ్బును ఎక్కువగా ప్రేమిస్తు న్నారు . అందుకే చింతపడుచున్నారు .
6
అని తలుస్తు ంటారు. మనం వెళ్ళేది ఆలయం కాదు . మనమే ఆలయం . ఈ ఆలయ శుద్ధి కొరకు
ఎంత శ్రద్ధ ఉన్నది ? చాలా మంది వైఖరి ఆత్మీయ విషయాల పట్ల ఎంతో భిన్నముగా కనబడు
చున్నది . దీనిని కొంత వివరముగా తెలుసుకుందాం ! ఉదాహరణకి ఒక స్కూలులో పిల్లలకు
చదువు సరిగా లేదని , సరియైన భోధన లేదని తెలుసుకున్నతల్లిదండ్రు లు చేసే పని ఏమిటి ?
వెంటనే వారు స్కూలు మాన్పించి వేరే స్కూలులో చేర్పిస్తా రు . అలాగే ఒక హాస్పిటల్ లో వైద్యం
సరిగా అందించుట లేదని తెలుసుకున్నవారు ఏం చేస్తా రు ? వెంటనే వేరొక హాస్పిటల్ కి వెళతారు .
దీనిని బట్టి మనం గ్రహించేదేమంటే పిల్లల చదువుల విషయంలో , ఆరోగ్య విషయంలో వెంటనే
స్పందించి మంచి చదువు , మంచి వైద్యం ఉన్న చోటుకు పంపుతారు . కాని అత్మీయ విషయాల్లో కి
వస్తే అక్కడ భోధ సరిగా లేక పో యినా , ఆత్మీయ స్థితి అద్వాన్నంగా ఉన్నప్పటికిని అక్కడ దేవుని
సన్నిధి లేదని తెలిసినప్పటికి అలాంటి సహవాసంలో కొనసాగుచున్న వారి వైఖరి ఎలాంటిదో
గమనించవచ్చు . మా తాత గారి కాలం నుండి ఇదే చర్చికి వెళ్ళుచున్నామండి . అందుకే మేము
కూడా అక్కడికే వెళ్ళుచున్నామని సమర్ధించుకుంటారు . అయితే మీ తాత గారు చదివిన
గవర్నమెంటు స్కూల్లో తెలుగు మీడియం లో మీ పిల్లలను ఎందుకు చేర్చుట లేదు ? అనగా
భౌతికమైన విషయాలలో ఉన్న శ్రద్ద వారి ఆత్మీయ విషయాలలో చూపించక పో వడంను బట్టి వారు
ఎంత దిగజారిన స్థితిలో ఉన్నారో మనం తెలుసుకోవచ్చు .
7
విడిచిపెట్టా రు , చదువు అపేశారు , ప్రమోషన్ పో గొట్టు కున్నారు అనే సాక్ష్యాలు గాని , క్రీస్తు ప్రేమను,
సాత్వికత్వాన్ని సంపాదించుకున్నామని , భార్యను ప్రేమించే మనస్సు , భర్త కు లోబడే మనస్సు
దేవుడిచ్చాడనే సాక్ష్యాలు కరువయ్యాయని విలపిస్తు న్నాను . మనం మారు మనస్సు పొ ంది
దేవుని వైపు తిరగవలసిన సమయం ఆసన్నమైనది . ఇప్పుడే గొడ్డ లి చెట్ల వేరున ఉంచబడి
ఉన్నది.
మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ( మత్త యి 3 : 10 ) . మారు
మనస్సునకు తగిన ఫలము ఫలించండి ( మత్త యి 3 : 8 ) .
8
పరిపాలన మన జీవితంలోనికి వస్తు ంది . మనం దేనిని వెదకాలి ? ఆయన పరిపాలన మన
జీవితంలో జరగాలని ఆయనే మనలను సంపూర్ణంగా పరిపాలించాలని , ఆయన నడిపింపులోనే
మన జీవితం కొనసాగాలనే విషయాలను వెదకాలి . కాని మనం దేనిని వెదకుచున్నాము ?
అన్యజనులు వేటిని వెదకుచున్నారో మనం కూడా వాటినే వెదకుచున్నాం . వారు వేటి గురించి
విచారిస్తు న్నారో మనం కూడా వాటి గురించే విచారిస్తు న్నాం . వారిని ఏవి నిరాశపరుస్తు న్నాయో
అవే మనలను కూడా నిరాశపరచుచున్నాయి . ఇది ఎంతో శోచనీయం . యేసు పిలాతుతో చెప్పిన
దేమి? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధ మైనదైతే నేను
యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పో రాడుదురు గాని నా రాజ్యము ఇహ
సంబంధమైనది కాదు అనెను ( యోహాను 18 : 36 ) . అనేకమంది క్రైస్తవులకు అర్ధం కాని విషయం
– మనము వేరే రాజ్యానికి చెందిన వారమని , మన పో రాటం వేరు , మన కోరికలు , ఆశయాలు
వేరు . మన జీవన శైలి భిన్నమైనది . మన రాజ్యం లోని నియమ నిబంధనలు వేరు . మన రాజు
క్రీస్తు , మన ఆశీర్వాదాలు , వాగ్ధా నాలు వేరు అనే విషయాలు అసలే అర్ధం కాలేదని గ్రహించాలి .
ఒకవైపు దేవుని రాజ్యానికి చెందిన వారమని చెప్పుచూ, మరొక వైపు భూసంబంధమైన రాజ్యంలోని
వాటినే వెదకుచూ వాటిని పొ ందుకోవడానికి ఎంతో ప్రయాసపడుచూ భూసంబంధమైన వారిగానే
జీవిస్తు న్నారు . ఇది ఎంతో దయనీయకరము . ప్రస్తు త సంఘాలలో ప్రా ర్ధనలు వేటికొరకు
చేస్తు న్నారు ? భూసంబంధమైన చదువులు , పదవులు , పెద్ద బంగ్లా లు , పెద్ద ఉద్యోగాలు,
విదేశాలలో సీట్లు వీటి కొరకే ప్రా ర్ధనలు , ఉపవాస ప్రా ర్ధనలు చేస్తు న్నారు . వీరి శరీర కోరికలను
తృప్తిపరచడానికి కొంతమంది అవివేకులైన అజ్గా నులైన పాస్ట ర్లు ప్రా ర్ధనలు చేస్తు న్నారు. ఇది ఎంత
దుర్భరం . నేటి ధనాపేక్షపరులైన భోధకులు ఇలాంటి లోక సంబంధమైన వాటిని వెంటాడి
తెచ్చుకోవడానికి ప్రజలను దీవిస్తు న్నారు , మరియు వారి కొరకు ప్రత్యేక ప్రా ర్ధనలు చేస్తు న్నారు .
ఇవి పొ ందుకున్న క్రైస్తవులు సంఘాలలో సాక్ష్యాలు చెప్పుచున్నారు. కాబట్టి మన క్రైస్తవ
సంఘాలలో జరిగే ప్రా ర్ధనలు చెప్పే సాక్ష్యాలు , చేసే భోధలు, చేసే ఉపవాసాలు అన్నీ ఈ లోక
సంబంధమైనవే . ఏదో అక్కడక్కడ ఒకటి లేక రెండు చిన్న చిన్నదేవుని రాజ్యానికి సంబంధించిన
సాక్ష్యాలు చెబితే చెప్పొచ్చు. అందుకే నేనుగమనించినది ఏమనగా – ప్రస్తు తం మన సంఘాలు
9
లోకత్వంలో మునిగి పో యాయి . లోకత్వంలో మునిగిపో యామనే గ్రహింపు కూడా లేకుండానే
జీవిస్తు న్నాం . ఇది ఎంతో భాధాకరం.
దేవుని రాజ్యం భోజనమును , పానమును కాదు గాని , నీతియు సమాధానమును ,
పరిశుద్ధా త్మయందలి ఆనందమునై యున్నది (రోమా 14 : 17 ) . దేవుని రాజ్యం భౌతికమైన
వాటికి సంబందించినది కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధా త్మయందలి ఆనందములో
జీవించుటయే దేవుని రాజ్యం . భోజన పానాదుల కొరకు ప్రయాసపడుట కాదు . దేవుని రాజ్యం
మనలోనే ఆరంభమవ్వాలి . దేవుని రాజ్యంలో నివసించే వాని కుండవలసిన లక్షణాలు మత్త యి
సువార్త 5 , 6, 7 అధ్యాయాలలో యేసు భోధించాడు . ఆ లక్షణాలు కలిగి జీవించేవాడే దేవుని రాజ్య
సంబంధి . లేకపో యినట్ల యితే వాడు లోక సంబంధి .
10
- అవిశ్వాసం అవిధేయత లోనికి నడిపస
ి ్తు ంది
- అవిధేయత పాపం లోనికి నడిపిస్తు ంది
- పాపం చేసినందున మరణం మరియు విశ్రా ంతిలోనికి ప్రవేశింపకుండా చేస్తు ంది .
( ఆందో ళన అవిశ్వాసం అవిధేయత పాపం అవిశ్రా ంతి )
చింతపడుట అనే పాపం ఎంత భయంకరమైనదో గమనించారా ? నేడు అనేకులకు విశ్రా ంతి లేక
నెమ్మది లేకపో వడానికి గల కారణం ఆందో ళనయే . మరి మన భౌతికమైన అవసరాల కొరకు శ్రద్ధ
కలిగి యుండకూడదా అనే ప్రశ్న రావచ్చు . అయితే శ్రద్ధ కలిగి ఉండుట వేరు ఆందో ళన చెందడం
వేరు ( Having concern is different from Anxiety ) . పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి గాని
ఆందో ళన చెందవద్దు . దేని విషయంలోనైనా మనం ఆందో ళన చెందితే అది పాపమవుతుంది .
అవిశ్రా ంతి లోనికి నడిపిస్తు ంది . మనం ఒకవేళ , ఒక నెల తర్వాత చేయాల్సిన పనిని గూర్చి
ఆందో ళన చెందుచున్నామంటే మనం నెల రోజుల పాటు ఆందో ళనతో బ్రతుకుచున్నాం మరియు
నెమ్మది లేకుండా జీవిస్తు న్నామన్నమాట . అలాగే ఒక సంవత్సరం లేక పది సంవత్సరాల తర్వాత
జరిగే వివాహము లేక ఏదైనా కార్యక్రమమును గూర్చి చింతపడుచున్నావంటే , ఒక సంవత్సరం
పాటు లేక పది సంవత్సరాల పాటు ఆందో ళనతోనే బ్రతుకుచున్నావన్నమాట . అందుకే యేసు
చెప్పాడు – రేపటి గూర్చి చింతింపకుడి . ఏనాటి కీడు ఆనాటికి చాలు . రేపటి దినము దాని
సంగతులను గూర్చి చింతించును చింతపడాల్సింది నీవు కాదు . ఆ దినం దానికదే
చింతపడుతుంది . మనకు ఈ ఆందో ళన ఎందుకు కలుగుతుంది ? మన మనస్సు
భూసంబంధమైన వాటిని గూర్చి ఎక్కువగా ఆలోచించినపుడు , భూసంబంధమైన విషయాల
మీదనే మన మనస్సును కేంద్రీకరించినపుడు ఆందో ళన వస్తు ంది . అందుకే కొలస్సీ 3 : 1 – 3 లో
చూడగలం “ మీరు క్రీస్తు తో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి . అక్కడ క్రీస్తు
దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి యున్నాడు . పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన
వాటి మీద మనస్సు పెట్టు కొనకుడి . మీ జీవము క్రీస్తు తో కూడా దేవుని యందు
దాచబడియున్నది" .
11
నేటి క్రైస్తవులు పైనున్నవాటిని వెదకుట లేదు . కేవలం భూసంబంధమైన వాటినే
వెదకుచున్నారు . అందుకే అనేకులు ఆందో ళన చెందుచున్నారు. ఫలితంగా భౌతికమైన అనేక
అసౌఖర్యాలకు గురవుతున్నారు మరియు ఆత్మీయ స్థితిలో విశ్రా ంతి లేదు .
12
3 . పో గొట్టు కుంటే పొ ందుకుంటావు
Text యోహాను 12 : 25
అనేకమంది క్రైస్తవులు , అన్యజనులకున్నవి ( పెద్ద యిల్లు , పెద్ద కారు , ఆస్థి , పొ లాలు,
స్థ లాలు, పదవులు , పేరు ప్రఖ్యాతులు మొదలగునవి ) వారికి లేవనుకొని ఎంతో వాపో తుంటారు.
నిరాశతో బ్రతుకుతుంటారు . కాని క్రైస్తవుల కున్నవి ( రక్షణ , క్రీస్తు , ఆనందం , సమాధానం . . .)
అన్యజనులకు లేవని మాత్రం గ్రహించరు . అన్యజనులకు ఈ లోకంలో ఎంతైనా ఉండవచ్చు – పెద్ద
పెద్ద ఫ్యాక్టరీలకు అధినేతలవ్వవచ్చు , రాజకీయంగాను , సామాజికంగాను , ఆర్ధికంగాను ఎంతో
స్థిరపడి ఉండవచ్చు అయితే అవన్నియు తాత్కాలికమైనవేనని , వారు చనిపో యినప్పుడు అవి
వారి వెంట రావని , వాటినన్నిటిని ఈ లోకంలోనే విడిచిపెట్టవలసిందేనని మాత్రం తెలుసుకోలేరు .
13
బైబిలులో అనేక చోట్ల పో గొట్టు కుంటే ఏమి పొ ందుకుంటారో వ్రా యబడింది . మనం
పో గొట్టు కునేవి భౌతికమైనవి , క్షయమైనవియు , కాని మనం పొ ందుకోబో యేవి ఆత్మ
సంబంధమైనవి మరియు అక్షయమైనవి . ఈ సత్యాన్ని క్రైస్తవులు గ్రహించగలిగినప్పుడు వారు
క్రీస్తు నిమిత్త ం దేనినైనా సుళువుగా విడిచిపెట్ట గలరు . కొన్నిసార్లు ఈ సత్యాన్ని గ్రహించినా ఈ
లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టకపో వడానికి గల కారణం ఈ లోకంలో ఉన్నవాటిని దేవుని కంటే
ఎక్కువగా ప్రేమిస్తు న్నారు . “ ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి .
ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు” ( I యోహాను 2 : 15 ) .
లోకమును దాని ఆశయు గతించి పో వుచున్నవి గాని దేవుని చిత్త మును జరిగించువాడు
నిరంతరము నిలుచును ( యోహాను 2 : 17 ) .
15
దేవునికిస్తే , దేవుడు మీకు అత్యధికంగా ఇస్తా డు అని చేసే భోధ దుర్భోధ . ధనాపేక్షపరులైన
భోధకులు వీరు అని గుర్తించాలి .
కావున ప్రియులారా ! మనం ప్రభువు నిమిత్త ం ఏమి పో గొట్టు కున్నా అది పరలోక రాజ్యంలో
నూరు రెట్లు పొ ందుతాము . మరియు మనం పో గొట్టు కుంటే పొ ందుకోబో యేది మరొకటి కూడా ఉంది
. అది మత్త యి 19 : 27 – 30 లో వ్రా యబడింది .
“ పేతురు ఇదిగో మేము సమస్త మును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి
దొ రకునని ఆయనను అడుగగా ! యేసు వారితో ఇట్ల నెను –( ప్రపంచ ) పునర్జననమందు మనుష్య
కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన
మీరును పండ్రెండు సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రా యేలు పండ్రెండు గోత్రముల వారికి తీర్పు
తీర్చుదురు . నా నామము నిమిత్త ము అన్నదమ్ములనైనను , అక్కచెల్లెండ్ర నైనను , తల్లినైనను ,
పిల్లలనైనను , భూములనైనను , ఇండ్ల నైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొ ందును ;
ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును . మొదటివారు అనేకులు కడపటి వారగుదురు .
కడపటి వారు మొదటి వారగుదురు .
16