Professional Documents
Culture Documents
మన మహర్షులు-2
మన మహర్షులు-2
అన్నీ నేర్చేసుకున్నాడు.
ఇవే కాకుండా భూమి మొదలైన భూత ప్రమాణాలు, సప్త సాగరాలు, సప్త ద్వీపాలు
చెప్పమన్నాడు
--- పుట్టడం, చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఇవన్నీ ఏ జీవికి ఒకే చోట జరగదు.
ధనం సంపాదించడం, దాచడం, ఖర్చు పెట్టడం, ఇదంతా దుఃఖానికే, కాని, ఎవరికేనా చాలా
డబ్బుంది అంటే అది సంతోషపడే విషయం కాదు స్త్రీలు, స్నేహితులు, చుట్టా లు, పిల్ల లు,
అసలు దుఃఖానికి కారణం మనం చేసే పని. అది విత్త నం. అదే చెట్టు లాగ పెరిగి
పెద్దదవుతుంది.
కొంతకాలం తర్వాత విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి గంగానది దగ్గర ఇసుక మీద
తెలియజేయండి...అంటూ అడిగాడు.
మైత్రేయ మహర్షి విదురుడితో లోకానికంతకి ఈశ్వరుడు హరి. జీవుడు భగవంతుడి మీద
ఆధారపడడు. హరి భజన వల్ల సమస్త కష్టా లు పో తాయని చెప్పాడు. ఇంకా విష్ణు మూర్తి
వెళ్ళిపో యాడు.
పూజచేసి చక్కటి భోజనం పెట్టి స్వామీ! మీరాక నాకు చాలా ఆనందంగా వుంది మీరాకకు
కారణం చెప్పండన్నాడు.
మహర్షీ! తపము, దానము ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసా! దానమే గొప్పది. అలాగే
జ్ఞా నవంతులు అన్నదానం చేస్తా రు. తపము, విద్య, దానము, ధర్మగుణాన్ని పెంచుతాయి
ఉన్నతమైన విద్య భగవంతుణ్ణి చూపించే మార్గం. నువ్వు చేసిన అన్నదానం వల్ల నేను
వెళ్ళిపో యాడు .
బ్రా హ్మణుడుండేవాడు. అతడి భార్య సుకన్య. అతడు బ్రహ్మని గురించి తపస్సు చేసి
నేర్చుకుందుకు పంపించారు.
ఋగ్వేదం పాష్కలుడి దగ్గర, సామవేదం జైమిని మహర్షి దగ్గర, అధర్వణ వేదం ఆరుణి
యాజ్ఞవల్క్యుడు.
కాని యాజ్ఞవల్క్యుడు నాకు అన్ని వేదాలు వచ్చు. నేను బ్రహ్మహత్యాపాతకం కూడ ఏడు
రోజుల్లో పో గొట్టగలనని గర్వంగా అనడం మొదలు పెట్టా డు. గురువుగారికి ఇది తెలిసి నిజం
మూర్ఖా ! నాకు రాని విద్య నీ దగ్గరేముంది? నీ గర్వం అణగాలనే ఇలా చేశాను అన్నాడు
వైశంపాయనుడు.
ఆ రక్తం గడ్డ లు కట్టి వుంటే తిత్త రపక్షులు తిని తిత్త రులనే వేదాలు చెప్పాయి. వాటినే
ధనరాశుల్ని ఇస్తా ననీ మీరే తేల్చుకుని చెప్పండి నాకంత శక్తి లేదని అన్నాడు.
తీసికెళ్ళండి అన్నాడు.
వాదించమన్నాడు.
సన్మానించి పంపాడు.
జనకచక్రవర్తి యాజ్ఞవల్క్యుణ్ణి అడిగి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాడు.
'యోగయాజ్ఞవల్య్యం
రెండో కాండలో న్యాయస్థా నం, శిక్ష, స్త్రీధనం గురించి మూడు, నాలుగు, కాండల్లో అపరకర్మ,
మొదలైనవి.
చేసే పనులు, పొందిన జ్ఞా నం రెండూ కలిస్తే నే మోక్షం కలుగుతుంది. ఒక్క జ్ఞా నం వల్ల