Professional Documents
Culture Documents
Pragathi Prasthanam 2022 Final
Pragathi Prasthanam 2022 Final
ఉమ్మడి రాష్ట ం్ర లో పేదలు కనీసం రోజుకు రెండు పూటలా అన్నం కూడా తినలేని దుర్భర
సంకల్పించారు. సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో దేశంలో మరే రాష్ట ం్ర లోనూ అమలు చేయని
విధంగా తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.50 వేల కోట్ల కు పైగా నిధులతో ఎన్నో ప్రజా
సంక్షేమ పథకాలను అమలు చేస్తు న్నది. ఈ సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట ం్ర లోని
పేదలకు కనీస జీవన భద్రత ఏర్పడింది. ఎనిమిదేండ్ల కుపైగా కాలంలో దేశంలో మరెవ్వరూ
ఉమ్మడి పాలనలో తెలంగాణ ఎదుర్కున్న అతి పెద్ద సమస్య అభధ్రత. తమను ఆదుకునే
వారు లేరనే అభధ్రత మనిషిని నిత్యం క్రు ంగదీసి నిర్వీర్యం చేస్తు ంది. ఈ భావన యువకులకే
కాదు వయస్సు మీద పడిన వృద్దు లకు శారీక వైకల్యంతో బాధపడే అభాగ్యులకు ఇంకా పరుల
మీద ఆధారపడే పలు వర్గా లకు ఆసరా’ ను అందించి అండగా నిలవడాలని కేసీఆర్ ప్రభుత్వం
వ్యాధిగస
్ర ్తు లు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్ల కు ఆసరాతో భరోసానందించి అండగా
నిలవడం సామాజిక బాధత్యగా తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం భావించింది . అర్హు లైన వారందరికీ
ఆసరా పెన్షన్లు అందిస్తు న్నది. సమైక్య రాష్ట ం్ర లో తెలుగుదేశం ప్రభుత్వం నెలకు రూ.75
చొప్పున, కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.200 పెన్షన్ అందించాయి. అది కూడా కొన్ని వర్గా లకు
మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. 2004-14 (పదేళ్లలో) మద్య కాలంలో ఉమ్మడి రాష్ట ం్ర లో గత
2022-23 నాటికి 16,36,604 మంది వయోవృద్ధు లకు, నెలకు రూ. 2016 చొప్పున రాష్ట ్ర
ప్రభుత్వం పింఛను అందిస్తు న్నది. గత ఎనిమిదేళ్ళుగా 16,441 కోట్ల రూపాయలను ప్రభుత్వం
వృద్ధా ప్య పించన్ల కోసం ఖర్చు చేసింది.
Page |3
2. వితంతువులకు పింఛన్లు
బీడీలు చుట్టి బ్రతుకునెల్లదీస్తు న్న 4,24,834 కార్మికులకు (అధిక శాతం మహిళలే) తెలంగాణ
ప్రభుత్వం నెలకు 2016 రూపాయలు చొప్పున పింఛన్లు ఇస్తు న్నది. 2022-23 నాటికి
5115.09 కోట్ల రూపాయలను ప్రభుత్వం బీడి కార్మికుల పించన్ల కోసం చెల్లి ంచింది.
బీడికార్మికుల కోసం ఫించను ఇస్తు న్న రాష్ట ం్ర తెలంగాణ మాత్రమే. ఒక కుటుంబంలో
ఇంకెవరైనా ఎలాంటి పెన్షన్ పొ ందుతున్నప్పటికీ, పీఎఫ్ ఖాతా కలిగిన బీడీ కార్మికులందరికీ
పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్
డేట్ ను తొలగించటంతో మరెందరో పెన్షన్ లబ్ది దారుల జాబితాలో చేరారు.
5. దివ్యాంగులకు పింఛన్లు
రాష్ట ం్ర లోని 18041 మంది పైలేరియా (బో దకాలు) బాధితులకు ఆదుకోవాలని భావించిన రాష్ట ్ర
ప్రభుత్వం నెలకు 2016 చొప్పున వారికి పింఛను అందిస్తు న్నది. 2022-23 నాటికి 136.80 కోట్ల
రూపాయలను వారికి చెల్లి ంచింది
కల్లు గీత వృత్తి మీద ఆధారపడిన జీవిస్తు న్న రాష్ట ం్ర లోని 65,668 మంది గీత కార్మికులకు గౌడ
కులస్తు లకు నెలకు రూ. 2016 పించను అందుతున్నది. గత ఎనిమిదేండ్ల కాలంలో 2022-23
నాటికి 789.34 కోట్ల రూపాయలను ప్రభుత్వం గీత కార్మికుల పించన్ల కోసం చెల్లి ంచింది.
8. నేత కార్మికులకు ఫింఛన్లు
నేత వృత్తి పైన ఆధార పడి జీవిస్తు న్న పద్మశాలీలకు ప్రభుత్వం ఆసరాగా నిలిచింది .
రాష్ట ం్ర లోని 37,296 మంది నేత కార్మికులకు నెలకు 2016 రూపాయల చొప్పున పించను
అందుతున్నది. 2022-23 నాటికి 466.58 కోట్ల రూపాయలను ప్రభుత్వం చేనత
ే కార్మికుల
పించన్ల కోసం చెల్లి ంచింది.
ప్రా రంభమైన పథకం ద్వారా రూ. 1.78 కోట్ల రూపాయలను చెల్లి ంచింది.
రాష్ట ం్ర లోని 36,396 మంది ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ.2016 చొప్పున రాష్ట ్ర ప్రభుత్వం
పింఛను అందిస్తు న్నది. నేటి వరకు 398.34 కోట్ల రూపాయలను ఎయిడ్స్ బాధితుల పించన్ల
కోసం చెల్లి ంచింది.
కళాకారులకు ఫింఛన్లు
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సాహిత్య కళలకు పెద్ద పీట వేస్తు న్నది. ఈ
నేపథ్యంలో రాష్ట వ
్ర ్యాప్త ంగ వున్న అర్హు లైన 1967 మంది కళాకారులకు నెలకు రూ.3016
చొప్పున రూ. 49.30 కోట్ల ను నేటి వరకు చెల్లి ంచింది.
కార్యాచరణ రూపొ ందించి అమలు చేస్తు న్నది. ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక వికాసంతో పాటు,
ఆర్థికంగా వారు నిలదొ క్కుకునేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టింది. స్వతంత్ర
భారతంలో ఈనాటికి ఈ వివక్ష కొనసాగడం అత్యంత హేయమైన చర్యగా రాష్ట ్ర ప్రభుత్వం
భావించింది. అందుకు అనుగుణంగా ఎస్సీ కులాల అభివృద్ధి దిశగా పలు సంక్షేమ అభివృద్ధి
పథకాలను అమలు చేస్తు న్నది. ఇతర సమాజానికి ప్రభుత్వం అమలుచేస్తు న్న అన్ని సంక్షేమ
పథకాలతో పాటు ప్రత్యేక పథకాలను ఎస్సీలకు రాష్ట ్ర ప్రబుత్వం ప్రత్యేకంగా అందిస్తు న్నది.
రాజకీయంగా కూడా వారికి ఎక్కువ అవకాశాలు కల్పించింది.
దళితబంధు
రాష్ట ్ర ప్రభుత్వం కొత్త గా నిర్మిస్తు న్న నూతన సచివాలయానికి ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
తెలంగాణ రాష్ట ్ర సచివాలయం’ గా నామకరణం చేశారు. భారత దేశ ప్రజలు కుల, మత, లింగ,
ప్రా ంతాల వివక్ష లేకుండా అన్ని వర్గా లు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన
ముందుకుపో తూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట ం్ర , అంబేద్కర్
రాష్ట ం్ర లో ఉమ్మడి జిల్లా ప్రధాన కేంద్రా లు, ఐటిడిఎ ప్రధాన కేంద్రా లు, గిరిజన జనాభా ఎక్కువగా
ఉండే ప్రా ంతాల్లో విస్త రించిన మొత్త ం 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గా ల్లో నిర్మిస్తు న్త 7200
చదరపు అడుగుల గిరిజన భవనాలకు ఒక్కో భవనానికి రూ. 1 కోటి చొప్పున మంజూరు
చేసింది.
రాష్ట ్ర రాజధాని హైదరాబాద్ లో 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ. 21.50 కోట్ల తో
కుమరం భీమ్ ఆదివాసీ భవన్ ను, 61,544 చదవరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 21.71
కల్పిస్తు న్నది. ప్రభుత్వం రెండేళ్ళకోసారి వచ్చే మేడారం జాతర కోసం ప్రతీ ఏటా రూ. 354
ఖర్చు చేసింది. ఈ పథకం కింద శిక్షణ పొ ందిన వారికి టిసిఎస్ కాగ్నిజెంట్ డెల్ సిస్కో జెన్
పాక్ట్ డెలాయిట్ ఎల్ అండ్ టీ అపో లో కేర్ వంటి ప్రముఖ జాతీయ అంతర్జా తీయ కంపెనీల్లో
ఉద్యోగావకావశాలు లభిస్తు న్నాయి.
ఎనిమిదేండ్ల లో 17096.31 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి 6995 మంది అర్హు లైన
లబ్ధి దారులకు అందించింది. దీనికోసం 768.94 కోట్ల రూపాయలను 2014 నుండి 2022 వరకు
టిఎస్ – ప్రైడ్
దళితులను ఎంటర్ ప్రెన్యుయర్ల ను చేసేందుకు ప్రభుత్వమే స్వయంగా పూనుకుని వారికి ఆర్థిక
సాయంతో పాటు వ్యాపార పారిశ్రా మిక రంగాల్లో మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పేందుకు
ఏర్పాటు చేసన
ి పథకం టిఎస్ ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రో గ్రా మ్ ఫర్ రాపిడ్ ఇంకుబేషన్ ఆఫ్
దళిత్ ఎంటర్ ప్రెన్యూయర్స్). ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ పార్కుల్లో స్థ లాలను
కేటాయించండం, పెద్ద పరిశమ
్ర లతో ఒప్పందాలకోసం సహకరించడం, ఆర్థిక సాయం తో పాటు
P a g e | 11
ఎస్సీలకు విద్య
తర తరాలుగా విద్యకు దూరం చేయబడిన ఎస్సీ కులాలకు నాణ్యమైన విద్య అందించాలని
రాష్ట ్ర ప్రభుత్వం భావించింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే డా. బిఆర్ అంబేద్కర్ ఆశయాల
సాధన దిశగా దేశానికే ఆదర్శంగా ఎస్సీ గురుకులాలలో విద్యను కొనసాగిస్తు న్నది. ఈ
గురుకులాల్లో విద్యను అభ్యసించిన విద్యార్తు లు అత్యంత ప్రతిష్టా త్మక విద్యా సంస్థ ల్లో
అడ్మిషన్లు సాధించి డాక్టర్లు గా ఇంజనీర్లు గా ఐటి ప్రొ ఫెషనర్లు గా విజయతీరాలకు
చేరుకుంటున్నారు. ఇప్పటివరకు 268 గురుకుల విద్యాసంస్థ లను నెలకొల్పి పాఠశాల విద్య తో
పాటు ఇంటర్ విద్య డిగ్రీ విద్యను అందిస్తు న్నది.
ఎస్టీల సంక్షేమం
ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్ట ం (సబ్ ప్లా న్)
P a g e | 12
తర తరాలుగా వివక్షకు గురవుతున్న సామాజిక వర్గా ల్లో ఎస్టీలు ప్రధానంగా కనిపిస్తా రు.
ప్రధాన స్రవంతికి దూరంగా అడవులు కొండలు గుట్ట ల్లో జీవించే గిరిజనులను జన జీవన
ఆశయాలకనుగుణంగా ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం రాష్ట ్ర బడ్జెట్ లో
పటిష్టంగా అమలు చేస్తు న్నది. ఎస్టీ సబ్ ప్లా న్ కింద రాష్ట ్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్ల లో రూ.
తెలంగాణ రాష్ట ం్ర బలహీన వర్గా ల రాష్ట ం్ర . ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గా లే 90 శాతానికి పైగా
ఉన్నారు. తెలంగాణ రాష్ట ్ర సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాల్సిన
అవసరం ఉందని టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అభిప్రా యపడింది. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లో
ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలైంది. కానీ తెలంగాణలో 10 శాతం దాకా ఎస్టీలున్నారు.
రాజ్యాంగబద్ధ ంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. విద్యా పరంగా,
సామాజికంగా వెనుకబడిన ముస్లిం కులాలకు 4 శాతమే రిజర్వేషన్ అమలవుతున్నది. కానీ,
వారి జనాభా 12 శాతం కన్నా ఎక్కువున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎస్టీల స్థితిగతులపై
అధ్యయనం చేయడానికి చెల్లప్ప కమిషన్ ను, ముస్లింల స్థితిగతులపై అధ్యయనం
చేయడానికి సుధీర్ కమిటీని, బీసీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి బి.ఎస్. రాములు
నాయకత్వంలో బీసీ కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్లు ఇచ్చిన నివేదికల ప్రకారం
ఎస్టీలు, వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2017 ఏప్రిల్ 16 న తెలంగాణ రిజర్వేషన్ బిల్లు 2017 ను అసెంబ్లీ లో ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్టీల రిజర్వేషన్ల ను 6 నుంచి 10
శాతానికి, వెనుకబడిన ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచారు. దీంతో
తెలంగాణలో రిజర్వేషన్లు 62 శాతం వరకు పెరిగాయి. పెంచిన రిజర్వేషన్ల కు రాజ్యాంగబద్ధ త
కల్పించడం కోసం 9 వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ కోరింది.
తెలంగాణలో రిజర్వేషన్ల వివరాలు :
ఎస్సీ : 15 శాతం
ఎస్టీ : 10 శాతం ( తెలంగాణ ఏర్పాటుకు ముందు 6 శాతం)
బీసీ : 25 శాతం (బీసీ ఎ-7,బి-10,సి-1,డి-7)
ముస్లిం (బీసీ-ఇ): 12 శాతం (తెలంగాణ ఏర్పాటుకు ముందు 4 శాతం)
రిటైల్ మద్యం దుకాణాల్లో ఎస్టీలకు తగినంత ప్రా తినిధ్యాన్ని కల్పించడానికి రాష్ట ్ర ప్రభుత్వం
వారికి 5 శాతం రిజర్వేషన్ ను కల్పించింది. ఈ రిజర్వేషన్ ప్రకారం 131 మంది ఎస్టీలకు రిటైల్
లైసన
ె ్సులో ఎ 4 రిటైల్ దుకాణాల్లో గౌడులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం మద్యం
దుకాణాల్ని కేటాయించింది.
సిఎం నిర్ణయించారు. ‘మా తాండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ఉద్యమ ఆకాంక్షకు
దాంతో గతంలోని 675 కలుపుకుని మొత్త ం 3146 తాండాలు గూడాలు గ్రా మ పంచాయతీలుగా
తెలంగాణ ప్రభుత్వానిదే.
‘‘ముఖ్యమంత్రి ఎస్టీ ఎంటర్ ప్రెన్యూయర్ ఇన్నోవేషన్ స్కీం’’ ద్వారా ఎస్టీ యువతకు రాష్ట ్ర
ప్రభుత్వం పలు ప్రో త్సహకాలు అందిస్తు న్నది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 162 మంది
P a g e | 15
అర్హు లైన వారిని గుర్తించి రూ. 67.19 కోట్ల ప్రో త్సహకాన్ని సబ్సిడీ రూపంలో అందచేసింది.
ఇందుకు గాను రూ. 10.32 కోట్ల ను ఖర్చు చేసింది. ఫార్మర్ ప్రో డ్యూస్ ఆర్గ నజ
ై ేషన్ల ను ఏర్పాటు
చేసి 64 యూనిట్ల కు రూ.15.46 కోట్ల ను ఖర్చు చేసింది. సిఎం గిరి వికాస్ ’’ పథకం కింద
18,967 మంది అర్హు లైన ఎస్టీలకు 93.67 కోట్ల ను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎకనామిక్
సపో ర్టు స్కీం (ఈ ఎస్ ఎస్ ) కింద 79,220 మంది లబ్ది దారులకు రూ.422.66 కోట్ల ను ఖర్చు
చేసింది. ట్రైకార్ ’ పథకం ద్వారా 3888 మంది లబ్ధి దారులకు 97.68 కోట్ల ను ఖర్చు చేసింది.
చేయాలనే ధృఢ సంకల్పంతో కెసిఆర్ ప్రభుత్వం వున్నది. అందులో భాగంగా ఎస్టీలకు విద్యా
బీసీల సంక్షేమం
గొర్రెల పంపిణీ
P a g e | 16
గ్రా మీణ వృత్తు లకు జవసత్వాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ కు ఊపిరి పో సే సంకల్పంతో రాష్ట ్ర
ప్రభుత్వం యాదవులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం
చుట్టింది. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ తాను ప్రా తినిధ్యం వహించే గజ్వేల్
నియోజక వర్గ ంలోని కొండపాక గ్రా మంలో 20 జూన్, 2017 న ప్రా రంభించారు.
గొర్రెల పంపిణీ పథకం సబ్సిడీ లలో భాగంగా ఒక్కో యూనిట్ లో 20 గొర్రెలు, ఒక పొ ట్టేలు
వుంటాయి. ఒక్కో యూనిట్ కు రూ. లక్షా 25 వేలు అవుతుంది. ఇందులో 25 శాతం
(రూ.31,250) లబ్ధి దారుడు, మిగతా 75 శాతం (రూ.93,750) ప్రభుత్వం సబ్సిడీ అందిస్తు ంది.
రాష్ట ం్ర లో 8109 ప్రా థమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలుండగా, వాటిలో 7,61,895
మంది సభ్యులుగా వున్నారు.
తెలంగాణలో గొర్రెల పెంపకంపై ఆధారపడ్డ యాదవ, గొల్ల కుర్మ కులాల వారి కోసం రూ. 5,000
కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రాష్ట ్ర ప్రభుత్వం వాటా రూ.3751.15 కోట్లు . లబ్ధి దారుల వాటా
రూ.1250.38 కోట్లు . ఈ నిధులతో రాష్ట ్ర ప్రభుత్వం మొత్త ం 82,64,592 గొర్రెలను 3,93,552
మందికి పంపిణీ చేసింది. ఆ గొర్రెలు మరో 1 కోటి 32 లక్షల గొర్రె పిల్లలు జన్మించాయి, ఈ
గొర్రెలతో గొల్ల , కురుమలకు రూ.7,920 కోట్ల కు పైగా సంపద సమకూరింది.
మాంసం ఉత్పత్తి లో దేశంలోనే తెలంగాణ నెం.1 గా నిలిచింది.కేంద్ర ప్రభుత్వ లెకల ప్రకారం
రాష్ట ం్ర లో 2015-16 లో గొర్రె మాంసం ఉత్పత్తి 1.35 లక్షల టన్నులు కాగా, 2020-21 లో 3.03
లక్షల టన్నులకు చేరింది. అంటే 124% పెరుగుదల నమోదైంది. రాష్ట ం్ర లో మాంసం
వినియోగం భారీగా పెరిగింది. జాతీయ సగటు తలసరి వినియోగం 5.4 కేజీలు కాగా
తెలంగాణలో ఇది 21.17 కేజీలు. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి అయ్యే గొర్రెలు, మేకల సంఖ్య
గణనీయంగా తగ్గింది. పథకం ప్రా రంభానికి ముందు ప్రతిరోజూ సుమారు 600-700 లారీల
గొర్రెలు, మేకలు రాష్ర్టానికి దిగుమతి కాగా ఇప్పుడు వాటి సంఖ్య 80-100 లారీలకు తగ్గ డం
మాంసం ఉత్పత్తి లో తెలంగాణ సాధించిన స్వయం సమృద్ధికి నిదర్శనం.
పంపిణీ చేసిన గొర్రెలకు బీమా సౌకర్యం కూడా కల్పించారు. గొర్రెల కోసం 90 శాతం సబ్సిడీతో
షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సబ్సిడీ గొర్రెలకు ఉచితంగా యూనిట్కు
P a g e | 17
4 బస్తా ల దాణాను అందిస్తు న్నది. మిగతా గొర్రెలకు 75 శాతం సబ్సిడీతో దాణా పంపిణీ
చేయనున్నారు.
గొర్రెల పంపీణికి ప్రభుత్వం రూ.11 వేల కోట్ల తో ప్రణాళిక రూపొ ందించింది. మొదటి విడతలో
3.94 లక్షల మందికి రూ.5,001.53 కోట్ల ఖర్చుతో 82.74 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది.
రెండో విడతలో రూ.6,125 కోట్ల ఖర్చుతో 3.50 లక్షల మందికి 73.50 లక్షల గొర్రెలను పంపిణీ
చేయనున్నది.
తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం 2014 నుంచి 2022 డిసెంబర్ నాటికి ఎనిమిదేండ్ల లో రూ. 397 కోట్ల
78 లక్షల విలువైన చేప పిల్లలను, రూ.20 కోట్ల 80 లక్షల విలువైన రొయ్య పిల్లలను
జరిగింది.
దీని వల్ల రాష్ట ం్ర లో మత్స్యకారులకు రూ.7,631 కోట్ల ప్రయోజనం చేకూరింది. 2017 లో
మత్సకారుని సగటు ఆదాయం రూ.48 వేలు ఉంటే అది 2022 నాటికి రెట్టింపైంది.
రాష్ట ం్ర లో 3.2 లక్షల మంది అర్హు లైన మత్స్యకారులకు ప్రభుత్వం రూ.6 లక్షల ప్రమాద
వృత్తి నే జీవనాధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తు న్న ఆయా వర్గా ల ప్రజలకు రాష్ట ్ర
ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తు న్నది. దానిలో భాగంగా గొర్రెల పెంపకందారులు,
మత్స్యకారులు, చేనత
ే కార్మికులు, కల్లు గీత కార్మికుల కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున
ప్రమాద బీమా కల్పిస్తు న్నది. ఒకవేళ వారు మరణించినా, శాశ్వత వైకల్యం పొ ందినా సమాన
P a g e | 19
పరిహారం అందిస్తు న్నారు. గీత పారిశ్రా మిక సంఘాలు, మత్య్స కార్మిక సంఘాల్లో రిజిస్ట ర్
అయి సొ సైటీల్లో పేర్లు నమోదు చేసుకున్న సభ్యులందరికీ బీమా సౌకర్యం లభిస్తు ంది.
తెలంగాణలో కల్లు గీత ప్రధాన వృత్తి , ఆ వృత్తి ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
తీసుకుంటున్నది. ప్రజలకు ప్రా ణహాని కలగని మద్యం, స్వచ్ఛమైన కల్లు అందుబాటులో
ఉంచాలని తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం హైదరాబాద్లో కల్లు దుకాణాలను పునరుద్ద రించింది.
కల్లు కాంపౌండ్ల ను పునరుద్ధ రిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 9, 2014 న ఉత్త ర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయంతో 50 వేల మంది గౌడ కులస్తు లకు ఉపాధి లభించింది. హరితహారం
కార్యక్రమంలో భాగంగా రాష్ట వ
్ర ్యాప్త ంగా అన్ని గ్రా మాల్లో చెరువు కట్ట లపై ఈత చెట్లను
నాటించింది.
నేతన్నకు చేయూత
P a g e | 20
అందిస్తు న్నది రాష్ట ్ర ప్రభుత్వం. నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై ప్రస్తు తం
ఇస్తు న్న సబ్సిడీని 20 శాతం నుంచి 40 శాతంకి పెంచింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10 శాతం
సబ్సీడితో తో నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ లభిస్తు ంది. ఈ పథకం ద్వారా ఇప్పటి
వరకు రూ. 33.17 కోట్లు 20,501 మంది చేనేత కార్మికులకు సబ్సిడీ ద్వారా వారి ఖాతాలకు
జమ చేయడం జరిగింది.
రుణ మాఫీ పథకం ద్వారా చేనేత కార్మికులు బ్యాంకులనుండి లేదా ఇతర ఫైనాన్స్
కంపేనీనుండి తీసుకున్న రూ.1 లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది ఈ పథకం కింద,
ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.28.96 కోట్ల చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసింది.
పథకం ద్వారా ఇప్పటి వరకు 119.9 కోట్ల రుణాలను 523 సొ సైటీలకు అందించడం జరిగింది.
చేపడుతున్నది. చేనత
ే పాలసీ (T-TAP), చేనత
ే దారులకు పవర్లూ మ్ గ్గా లపై ప్రత్యేక శిక్షణ
P a g e | 21
కార్యక్రమాలు, వరంగల్ లో కాకతీయ మెగా టెక్ట్సైల్ పార్క్, రాష్ట ం్ర లోని వివిధ ప్రా ంతాలలో
చేనత
ే పార్కుల ఏర్పాటు, బతుకమ్మ చీరలను తయారుచేపించి నేరుగా ప్రభుత్వం
‘నేతన్నకు చేయూత’ అనే పొ దుపు పథకానికి శ్రీకారం చుట్టింది. భూదాన్ పో చంపల్లి వేదికగా
ఈ పథకాన్ని ప్రభుత్వం జూన్ 24, 2017 న ప్రా రంభించింది. ఒక నెలలో పొ ందే కూలీలో 8 శాతం
పథకానికి రూ.110 కోట్లు (01 సెప్టెంబర్, 2020) కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం
పవర్లూం కార్మికులకు రూ.13 కోట్లు మొత్త ంగా రూ.110 కోట్ల నిధులు అందుబాటులోకి
వచ్చాయి.
రాష్ట ం్ర లో నాయి బ్రా హ్మణ ఫెడరేషన్ కు ప్రభుత్వం వ్యక్తిగత ఆర్థిక సహాయం పథకం కింద బీసీ
ఫెడరేషన్ ద్వారా 50 శాతం సబ్సిడీపై ఆర్థిక సహాయాన్ని అందిస్తు న్నది. నాయి బ్రా హ్మణులకు
రూ.1 లక్ష ఆర్ధిక సహాయంతో రాష్ట ం్ర లోని నాయి బ్రా హ్మణులకు కొత్త గా క్షౌర శాలలు
పెట్టు కునేందుకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేక నిధులను ఫేడరేషన్
ద్వారా అందిస్తు న్నది. నాయీ బ్రా హ్మణుల కోసం సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్
P a g e | 22
సరఫరా సెలూన్ల కు ఈ పథకం ద్వారా 34,634 నాయీ బ్రా హ్మణులు లబ్ధి పొ ందుతున్నారు.
ఇప్పటి వరకు రాష్ట ్ర ప్రభుత్వం రూ.147.20 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తు న్నది.
ఏర్పాటు, వ్యక్తిగత ఆర్ధిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తో ంది. ఈ
పథకం కింద మోడ్రన్ దో భీఘాట్ల నిర్మాణానికి 1485.11 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయడం
జరిగింది. రాష్ట ్ర వ్యాప్త ంగా 312 దో భీ ఘాట్ల నిర్మాణాన్ని చేపట్ట గా కోన్ని పూర్తి చేసుకుని మరి
కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. దీంతో దాదాపు 6240 వేల మంది రజకులు లబ్ధి పొ ందారు.
ప్రణాళికలు రూపొ ందించింది. 8 జిల్లా ల్లో పైలెట్ ప్రా జెక్టు కింద నిర్మించేందుకు రజక ఫెడరేషన్
రూ.3.77 కోట్లు విడుదల చేసింది. ఆధునిక యంత్రా లతో లాండ్రీలను ఏర్పాటు చేసే పనులు
మైనారిటీల సంక్షేమం
అధికారికంగా రంజాన్ క్రిస్టమస్ వేడుకలు
రాష్ట వ
్ర ్యాప్త ంగా వున్న మైనారిటీ విద్యార్థు ల కోసం 408 రెసడ
ి ెన్షి యల్ విద్యాసంస్థ లను
నెలకొల్పింది. ఇందులో 204 ఉన్నత విద్యా పాఠశాలలు., వాటితో పాటు 204 జూనియర్
ముఖ్యమంత్రి విదేశీ విద్య స్కాలర్ షిప్ పథకం ’’ కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే
అర్హు లైన మైనారిటీ విద్యార్థు లకు రాష్ట ప
్ర భ
్ర ుత్వం పూర్తి ఉచితంగా రూ.20 లక్షల గ్రా ంటును
అందిస్తు న్నది. ఇప్పటివరకు 2701 మంది విద్యార్థు లకు రూ.435 కోట్ల ను ఇప్పటివరకు రాష్ట ్ర
ప్రభుత్వం చెల్లి ంచింది.
క్రిస్టియన్ భవన్ నిర్మాణం
హైద్రా బాద్ అత్యంత ఖరీదైన కోకాపేట ప్రా ంతంలో క్రిస్టియన్ల కోసం 2 ఎకరాల్లో రూ. 2.5 కోట్ల
ఖర్చుతో నిర్మించాలని రాష్ట ్ర ప్రభుత్వం సంకల్పించింది.
ఇమామ్, మౌజమ్ లకు రాష్ట ్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని అందిస్తు న్నది. ఇమామ్లు
మౌజాన్ల కు నెలకు రూ. 5000 చొప్పున ఇప్పటివరకు రూ.60 కోట్ల ను విడుదల చేయడం
జరిగింది.
పనికిపో కుండా ఇంటి పట్టు నే ఉండి ఆరోగ్యం రక్షించుకోవడం. రెండో ది.. ప్రసవాల కోసం ప్రైవట
ే ు
ఆసుపత్రు లకు వెళ్లి ఆర్థిక భారం మోయకుండా ఉండడం. మహిళలు గర్భందాల్చిన తర్వాత
కూడా కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు వెళ్తు న్నారు. దీని వల్ల వారి ఆరోగ్యం
దెబ్బతింటున్నది. పుట్టే శిశువు కూడ ఆరోగ్యంగా ఉండడం లేదు. దీన్ని దృష్టి లో పెట్టు కున్న
వారు ఆడపిల్లకు జన్మనిస్తే ప్రో త్సాహకంగా ఆ తల్లికి మరో వెయ్యి రూపాయలు అదనంగా
ప్రభుత్వం అందిస్తు ంది. ఈపథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రు ల్లో ప్రసవాల శాతం పెరగాలని,
13,90,636 మొత్త ంమందికి లబ్ధి చేకూరింది. అందుకోసం రూ. 1261. 67 కోట్ల ను రాష్ట ్ర
ఆరోగ్య లక్ష్మి
అమ్మవొడి
300 వాహనాలు ఎఎన్సీ తనిఖీలు మరియు ప్రసవాల కోసం గర్భిణీ స్త్రీలకు మరియు
తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ రోజున, రంజాన్, క్రిస్టమస్ పండుగల రోజున చీర
దీనిద్వారా రాష్ట ం్ర లోని నేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడం, తద్వారా పెరిగిన
ఇప్పటివరకు రూ. 1536.26 కోట్ల తో 5,75,43,664 మంది మహిళలకు చీరల పంపిణీ చేయడం
జరిగింది.
వికలాంగుల సంక్షేమం
నుండి 10 వ తరగతి చదివే విద్యార్థు లకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు అందించడం
జరుగుతున్నది.
రెసిడెన్షి యల్ జూనియర్ కాలేజీలు- చెవిటి, అంధ విద్యార్థు లకు రెసిడెన్షి యల్
షెల్టర్ హో మ్ లు, హాస్ట ళ్ళు - 2258 మంది విద్యార్థు ల సామర్థ్యంతో షెల్టర్ హో మ్ లు,
వివాహ ప్రో త్సాహకం- వికలాంగులను వివాహం చేసుకున్న సాధారణ వ్యక్తు లకు 1 లక్ష
వికలాంగులకు స్వయం ఉపాధి కల్పనకు గాను రూ. 50 వేల రూపాయల నుండి రూ.
జరుగుతుంది.
జరుగుతుంది.
వికలాంగులకు ట్రై సైకిళ్ళు, వీల్ చెయిర్ లు, చేతికర్రలు, వినికిడి పరికరాలు, బ్యాటరీ వీల్
దళితబంధు పథకం కింద 100 శాతం రాయితీతో రూ. 10 లక్షల సహాయం. వికలాంగులకు
5 శాతం రిజర్వేషన్లు
జాతీయ, అంతర్జా తీయ స్థా యిలో పారా స్పోర్ట్స్ లో రాణించిన వారికి, వారి కోచ్ లకు నగదు
సహాయం
తెలంగాణ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రాష్ట ం్ర . దాదాపుగా 60 లక్షల మందికి
పైగారైతులున్నారు. వ్యవసాయాభివృద్ధికి – రైతు సంక్షేమానికి అనేక చర్యలు
తీసుకున్నారు.ప్రభుత్వం కాళేశ్వరం ప్రా జెక్టు ను శరవేగంగా పూర్తిచేసి, సాగు నీరు అందిస్తూ
తెలంగాణనుకోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దే దిశగా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను
పునరుద్ధ రించడంవల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జల మట్ట ం పెంచడం ద్వారా
మరియు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలను అమలు పరచడం
ద్వారా నాటి (2014-15) 1 కోటి 31 లక్షల ఎకరాలు విస్తీర్ణ o నేడు (2021-22 నాటికి) 2 కోట్ల 04
లక్షల ఎకరాలకు, అంటే 70 లక్షల ఎకరాల నూతన సేధ్యాన్ని మనం సాధించాం.
రైతుబంధు
రైతుబీమా
2018 అగస్టు 14 న రైతుబంధు పథకం ప్రా రంభమైంది. రాష్ట ం్ర లో అర్హు లైన 18 ఏండ్ల నుంచి 59
ఏండ్ల లోపు వయస్సు గల రైతులకు రూ.5 లక్షల చొప్పున వ్యక్తిగత జీవిత బీమా పథకాన్ని
ఇప్పటి వరకు 26.11.2022 ఈ పథకం క్రింద 37.77 లక్షల మంది నమోదు చేసుకోగా ఇప్పటి
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ను ఉచితంగా సరఫరా చేస్తూ తెలంగాణ రాష్ట ం్ర కొత్త
చరితన
్ర ు సృష్టించింది. రాష్ట ం్ర లోని 23 లక్షల పంపుసెట్లకు 2018 జనవరి 1 న అర్థరాత్రి 12:01
గంటల నుంచి నిరంతరాయ విద్యుత్ సరఫరా ప్రా రంభమయింది. రాష్ట ం్ర ఏర్పడిన తొలినాళ్ల
జనవరి 2018 నుంచి రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తు న్నారు.
ఈ ఘనత సాధించిన మొదటి రాష్ట ం్ర గా తెలంగాణ నిలిచింది. కొన్ని రాష్ట్రా లు 9 గంటలపాటు
ఉచిత విద్యుత్ ఇస్తు న్నాయి. కొన్ని రాష్ట్రా ల్లో 24 గంటలు సరఫరా చేస్తు న్నప్పటికీ అక్కడ
తమిళనాడు, కర్ణా టక రాష్ట్రా లు ఉచిత విద్యుత్ ఇస్తు న్నప్పటికీ యూనిట్ల పరిమితి, విద్యుత్
మోటార్ల హార్స్ పవర్ పరిమితి వంటి షరతులను విధించాయి.తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడక
ముందు రైతులు దశాబ్దా ల తరబడి కరెంటు కష్టా లు అనుభవించారు. రోజుకు కనీసం 3-4
గంటల కరెంటు కూడా రాకపో యేది. దీంతో పంటలు ఎండిపో యి రైతులు విపరీతంగా
P a g e | 30
నష్ట పో యేవారు. వచ్చే కరెంటు కూడా లో ఓల్టే జిది కావడంతో మోటార్లు కాలిపో యేవి. ట్రా న్స్
ఫార్మర్లు పేలిపో యేవి. వాటి మరమ్మతుల కోసం రైతులు తిరిగి ఖర్చులు పెట్టు కోవాల్సి
ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 21.36 లక్షల మంది రైతులకు రూ. 225.13 కోట్ల
రూపాయలను వారి బ్యాంకులకు విడుదల చేయడమైనది. ఈ పథకం నందు ఉన్న పాత
బకాయిలు రూ. 694.47 కోట్ల రూపాయల విడుదల కొరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి
సమర్పించడమైనది.
విత్త న సరఫరా:
తెలంగాణా రాష్ట ్ర ప్రభుత్వం పచ్చ రొట్ట విత్త నాలను సబ్సిడీ పై సరఫరా చేస్తు న్నది. 2022-23
సంవత్సరానికి గాను రూ. 71.46 కోట్ల రాయితీ తో 1.66 లక్షల క్వింటాళ్ళు పచ్చ రొట్ట
P a g e | 32
విత్త నాన్ని (జనుము, జీలుగ & పిల్లి పెసర) 13.60 లక్షల రైతులకు సబ్సిడీపై సరఫరా
చేసారు.
రైతుల వ్యవసాయ అవసరాల మేరకు సాగునీరు, విద్యుత్, పెట్టు బడి, ఎరువులు, విత్త నాలు
రాబట్టు కోవాలో చూసే బాధ్యతలను రైతుబంధు సమితులు నిర్వర్తిస్తా యి. దుక్కిదున్ని విత్త నం
వేసన
ి దగ్గ ర నుంచి పంటకు గిట్టు బాటు ధర వచ్చే వరకు ప్రతీ దశలోనూ రైతు సమన్వయ
సమితులు రైతులకు అండగా నిలిచేలా కార్యాచరణ రూపొ ందించారు. 10,769 గ్రా మాల్లో
గ్రా మస్థా యిలో 15 మంది రైతులతో, మండలస్థా యిలో 24 మందితో, జిల్లా స్థా యిలో 24
మందితో, రాష్ట స
్ర ్థా యిలో 42 మంది సభ్యులతో మొత్త ం లక్షా 61 వేల 995 మంది రైతులు
సమితి తొలి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించగా, ప్రస్తు తం రైతుబంధు
సమావేశమయ్యేలా ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక క్ల స్టరు గా విభజించి, ప్రతీక్ల స్టర్లో ఒక వేదిక
నిర్మించారు. రాష్ట ్ర వ్యాప్త ంగా 2,601 వ్యవసాయ విస్త రణ అధికారుల క్ల స్టర్లలో రైతు వేదికల
నిర్మాణాలకు ప్రభుత్వం రూ.572.22 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో వేదికను రూ. 22 లక్షల
పొ ందారు.
నిల్వచేసి, ప్రా థమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతు ముగింటకే రాయితీ పై
విత్త నాలు, ఎరువులు, పురుగు మందుల్లో కల్తీలు, నకిలీలపై కఠినంగా వ్యవహరించి, రైతులను
ఆదుకోవాలని, నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదుచేసి జైలుకు పంపేలా
ఆర్డినెన్స్ జారీకి 2017 జూన్ 17 న కేబినెట్ ఆమోదించి చట్టా నికి వ్యతిరేకంగా నకిలీ, కల్తీ
విత్త నాలకి పాల్పడే వారిపై చర్యలను తీసుకోవడానికి పీడీ యాక్టు ను ఆమోదిస్తూ తెలంగాణా
ప్రభుత్వం ఆగస్ట్ 31 వ తేదన
ి 2018 లో రాజ పత్రము విడుదల చేసింది. రాష్ట ం్ర ఏర్పడినప్పటి
నుండి ఇప్పటివరకు 25 నకిలీ విత్త న కంపెనీల యజమానులపై ప్రభుత్వం పీడయ
ీ ాక్ట్ కేసు
నమోదు చేసి జైలుకు పంపించింది. రైతులకు కల్తీ విత్త నాలు పంపిణీ చేసిన 221 మంది
సీడ్ల
ైసెన్సులు రద్దు చేసి, 806 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఎప్పటికప్పుడు
దాడులు చేస్తూ కల్తీలు, నకిలీలు జరగకుండా కాపుకాస్తు న్నది. కల్తీ విత్త నాలు పంపిణీ చేసన
ి
1027 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
ప్రజలు తమ నిత్యావసరాల కోసం ఒక్కో సరుకు కోసం ఒక్కో ప్రదేశానికి వెళ్లే వారు. వారి
సమయం వృథా అయ్యేది. పనిభారం కూడా పెరిగేది. ఇది గమనించిన ప్రభుత్వం రాష్ట ం్ర లో
సమీకృత మార్కెట్ల నిర్మాణాన్ని చేపట్టింది. ప్రతీ కుటుంబానికి కావలసిన కూరగాయలు,
పండ్లు , పూలు, పాలు, మాంసం, చేపలు ఇతర నిత్యావసరాల వస్తు వులన్నీ ఒక్కచోటనే
లభిస్తా యి. గజ్వేల్, సిద్దిపట
ే , తూప్రా న్ లలోని సమీకృత మార్కెట్లు ఇప్పటికే పనిచేస్తు ండగా,
సూర్యాపేట, గద్వాల, వనపర్తి టౌన్ మార్కెట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ
మార్కెట్ల లో ఆర్వో కూలర్ల తో వాటర్ ప్లా ంట్లు , ధరలను సూచించే స్క్రీన్లు , సిసి టివి కెమెరాలు,
లిఫ్ట్, పార్కింగ్, టాయిలెట్ బ్లా క్, నాలుగు వైపులా గేట్లు , సెక్యూరిటి గార్డు లు, పిల్లల ఆట
వస్తు వులు, పార్కుల వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది.
పాడి పశుసంపద అభివృద్ధి
తెలంగాణ రాష్ట ం్ర లో 25.82 లక్షల కుటుంబాలు పశుపో షణ పై ఆధారపడి జీవిస్తు న్నాయి.
అందులో 22.45 లక్షల కుటుంబాలు పాడి పశువుల పెంపకంపై, సుమారు 7.15 లక్షల
కుటుంబాలు గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తు న్నాయి. తెలంగాణా రాష్ట ం్ర 42.32
లక్షల ఆవులు, 42.26 లక్షల గేదెలు, 190.63 లక్షల గొర్రెలు, 49.35 లక్షల మేకలు, 1.78
లక్షల పందులు, 799.99 లక్షల కోళ్ల తో అపారమైన పశు సంపద కలిగియున్నది. తెలంగాణ
చర్యలు:
రాష్ట ్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా జులై 2022 నాటికి 3.94 లక్షల
యూనిట్లు (82.64 లక్షల గొర్రెలు) పంపిణీ చేసింది. వీటిద్వారా మరో కోటి 32 లక్షల గొర్రె
వెచ్చించించింది.
P a g e | 36
తెలంగాణ ప్రభుత్వం 2014 నుండి పాడి రైతులకు లీటర్ పాలకు రూ. 4/- చొప్పున
ప్రో త్సహకము అందించుచున్నది. ఈ పథకం ద్వారా 2,95,785 పాడి రైతులు లబ్ది పొ ందు
తున్నారు. ఈ పథకం క్రింద, విజయ డైరీ, కరీంనగర్ డైరీ, ముల్కనూర్, నార్ముల్ డెయిరీలకు
చెందిన రైతులు లబ్ది పొ ందుతున్నారు. ఈ ప్రో త్సాహకాల ద్వారా ప్రభుత్వం ప్రతి ఏటా రూ.
100.00 కోట్లు ఖర్చు చేస్తు న్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకానికి రూ. 361.45 కోట్లు
వెచ్చించింది.
రాష్ట ం్ర లో 100 సంచార పశు వైద్య శాలలు రైతు ముంగిట ఉచితంగా పశు వైద్య సేవలు
కోట్లు ఖర్చు చేయుచున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకానికి రు. 136.00 కోట్లు
తెలంగాణ రాష్ట ం్ర గొర్రెల సంపదలో మొదటి స్థా నములో ఉంది. ప్రతి సంవత్సరం గొర్రెలకు
మరియు మేకలకు మూడు పర్యాయములు ఉచితంగా నట్ట ల మందు తాప బడును. నట్ట ల
నివారణ ద్వారా గొర్రెలలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి అదనపు లాభం చేకూరుతుంది. ఇట్టి
కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 10.00 కోట్లు ఖర్చు చేస్తు న్నది. ఈ పథకం
2012: 1,28,00,000
2019 : 1,91,00,000
- రాష్ట ్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా జులై 2022 నాటికి 3.93 లక్షల యూనిట్లు
(82.53 లక్షల గొర్రెలు) పంపిణీ చేసింది. వీటిద్వారా మరో కోటి 32 లక్షల గొర్రె పిల్లలు
జన్మించాయి.
2013-14 : 2,012
2020-21 : 8,392
సొ సైటీల సభ్యులు :-
2013-14 : 1,30,000
2020-21 : 7,92,111
పాల ఉత్పత్తి :-
మాంసం ఉత్పత్తి :
P a g e | 38
2014-15 సంవత్సరం నుండి 2021-22 వరకు తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం రూ.345.13 కోట్ల
చేప పిల్లలను 19,154 చెరువులు మరియు జలాశయాలలో మరియు 1.07 కోట్ల రొయ్య
పిల్లలను 48
గుడ్ల ఉత్పత్తి :-
గజ్వేల్ నియోజకవర్గ ంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఏర్పాటు చేసిన హార్టికల్చర్
యూనివర్సిటీని ముఖ్యమంత్రి కెసిఆర్ డిసెంబర్ 11, 2019 న ప్రా రంభించారు. దీంతోపాటు
ఫారెస్ట్ కాలేజీ, పరిశోధన కేంద్రా లను ప్రా రంభించారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి 7
జనవరి,2016 న శంకుస్థా పన జరిగింది. ఈ వర్సిటీని సిద్దిపేట జిల్లా లోని ములుగు మండల
కేంద్రంలో 12.14 ఎకరాల విస్థీర్ణంలో రూ.1,831 కోట్ల వ్యయంతో, 5 బ్లా కులుగా
(జి+5)నిర్మించారు.
ఉద్యాన పంటలు
ప్రస్తు తం రాష్ట ం్ర లో ఉద్యాన పంటలు 12.94 లక్షల ఎకరాలలో సాగు చేయబడుతూ,
మెడిసినల్ మరియు అరోమాటిక్ క్రా ప్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, సిరికాల్క్చర్ మొదలగు ఉద్యాన
పండిస్తు న్నారు.
సహాయకారిగా ఉంది.
గ్రా మీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు, గ్రా మీణాభివృద్ధిలో గ్రా మీణ
మూతపడిన రామగుండం ఫర్టిలైజర్ ప్లా ంటు పునరుద్ధ రణకు ప్రభుత్వం చొరవ చూపింది.
ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా 2016 ఆగస్టు 7 న ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధ రణకు
P a g e | 41
2022 అక్టో బర్ నాటికి ఈ ఫ్యాక్టరీలో 10 లక్షల టన్నుల యూరియా కూడా ఉత్పత్తి
జరిగిపో యింది.
చేయించారు.
చేసి ఉత్పత్తి ని ప్రా రంభించారు. ఆ తర్వాతే ప్రధానమంత్రి మోడీ దీన్ని ప్రా రంభించారు.
2014-15 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1400, సాధారణ రకం రూ. 1360
2015-16 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1450, సాధారణ రకం రూ. 1410
2016-17 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1510, సాధారణ రకం రూ. 1470
2017-18 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1590, సాధారణ రకం రూ. 1550
2018-19 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1770, సాధారణ రకం రూ. 1750
2019-20 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1835, సాధారణ రకం రూ. 1815
2020-21 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1888, సాధారణ రకం రూ. 1868
2021-22 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1960, సాధారణ రకం రూ. 1940
2022-23 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 2040, సాధారణ రకం రూ. 2060
గోదాముల నిర్మాణం
తెలంగాణ రాష్ట ం్ర ఏర్పాటుకు ముందు మొత్త ం 176 గోదాములు,4.17 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పడు 710 గోదాములు, 7.50 లక్షల మెట్రిక్ టన్నులు సామర్ధ్యం కలిగి ఉన్నవి మరియు
రాష్ట ం్ర ఏర్పడిన వెంటనే నాబార్డ్ వారి సహయంతో 457 గోదాములు, 17.35 లక్షల మెట్రిక్
కల్పించడం జరిగింది.
విత్త నాలను ఉత్పత్తి చేసి నాణ్యమైన విత్త నాలను తెలంగాణ రాష్ట ్ర రైతాంగానికి సరఫరా
చేస్తు ంది.
తెలంగాణ రాష్ట ్ర విత్త నాభివృద్ధి సంస్థ సుమారు 45,000 ఎకరాల విస్తీర్ణంలో 5,700 మంది
నైపుణ్యం గల విత్త న ఉత్పత్తి సంస్థ ల ద్వారా ప్రతి ఏటా విత్త న ఉత్పత్తి కార్యక్రమం
సజ్జ లు, జొన్న, సో యాబీన్, ఆవాలు, రాగి, కొర్ర, మొక్కజొన్న, ఫీడర్ జొన్న, జనుము,
విత్త న ఉత్పత్తి 2014-15 లో 3.18 లక్షల క్వింటాళ్ల ఉండగా, 2019-20 లో 5.75 లక్షల క్వింటాళ్ల
వరకు, 2020-21 లో 4.65 లక్షల క్వింటాళ్ల ఉండగా, 2021-22 లో 1.20 లక్షల క్వింటాళ్ల వరకు
రచించడం జరిగింది.
వ్యవసాయానికి నీటిని వాడుకునే రైతుల నుంచి నీటి తీరువా పన్నులు వసూలు చేసేవి.
చేశారు. 2018 జూన్ 2 నాటికిరూ.800 కోట్ల నీటి తీరువా బకాయిలు రద్ద య్యాయి. ఇకపై
పడకుండా ప్రా జెక్టు లు, కాల్వల నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకోనున్నది
తెలంగాణ రాష్ట్రా నికి సుమారు 3.66 లక్షల పామ్ ఆయిల్ అవసరమ కాగా ప్రస్తు తం సుమారు
68,440 ఎకరాలలో పామ్ ఆయిల్ పంటను సాగు చేస్తూ , 45,000 టన్నుల ఉత్పత్తి మాత్రమే
చేయవలసివున్నది.
రాష్ట ం్ర లో పెరిగిన నీటి వనరులు మరియు వాతావరణ అనుకూల పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర
ప్రభుత్వం 9.49 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ విస్త రణ చెప్పటాడానికి అనుమతి ఇవ్వడం
P a g e | 45
జరిగింది. అయితే రాష్ట ్ర ప్రభుత్వం పెద్ద మొత్త ంలో సుమారు 20.00 లక్షల ఎకరాలలో పామ్
తెలంగాణ ప్రభుత్వం (27) జిల్లా ల్లో ఆయిల్ పామ్ సాగు విస్త రణ చేపట్టేందుకు (11)
కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్ల ను కేటాయించింది. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడం కోసం, ఇప్పటి
సాగునీటి రంగం
రాష్ట ్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ నీటిపారుదల రంగం దుర్భర స్థితిలో ఉండేది . 2014 లో
రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత సాగునీటి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సాహసో పేతమైన
మిషన్ కాకతీయ
భూగర్భజలాల సామర్థ్యం పెరిగి బావులు, బో ర్లు లో నీరు ఉబికి పెరిగి రెండుపంట సాగుకు
మొత్త ం 46,531 చెరువుల్లో పూడిక తొలగించి, తూములను, కట్ట లను పఠిష్టంగా నిర్మించడం
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ద రించబడిన చెరువులకు భారీ, మధ్య తరహా
ప్రా జెక్టు ల నుండి కాలువల ద్వారా నీటిని తరలించి ఎండాకాలంలో సైతం పూర్తి స్థా యి నీటి
రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా,
ఎల్ల ంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, Bhaktha Ramdas తదితర పెండింగ్ ప్రా జెక్టు ల
నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది. ఒకప్పటి కరువు జిల్లా పాలమూరు పచ్చబడి, వలసలు
ఆగిపో యాయి. నాగార్జు న సాగర్, శ్రీరాం సాగర్, నిజాం సాగర్ తదితర పాత ప్రా జెక్టు ల
పునరుజ్జీవం కోసం 3,825 కోట్ల వ్యయంతో 1200 చెక్ డ్యాంల నిర్మాణం జరుగుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించింది. మూడు ఆనకట్ట లు, 22 లిఫ్టు లు, 21
అద్భుతంగా కాళేశ్వరం ప్రా జెక్టు ప్రఖ్యాతి పొ ందింది.సముద్ర మట్ట ం నుండి 618 మీటర్ల ఎత్తు కు
సాగునీరందిస్తు న్న కాళేశ్వరం - తెలంగాణ గ్రో త్ ఇంజన్ గా మారింది. 37.02 లక్షల ఎకరాలకు
విస్తీర్ణం 18.25 లక్షల ఎకరాలు, స్థిరీకరించింది 18.82 లక్షల ఎకరాలు). కెనాల్ ల నిర్మాణం
ఉపయోగిస్తు న్నది. ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరం 100 టి.ఎం సీ.ల
నీరు నిల్వ ఉండేలా చేసింది. తెలంగాణలో నీటి పారుదల రంగంలో జరిగిన అభివృద్ధితో
నాగర్కర్నూల్ జిల్లా కొల్లా పూర్ మండలం ఎల్లూ రు గ్రా మ సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్
ముంగిట నుంచి పంపింగ్ ద్వారా ఐదు దశల్లో నీటిని ఎత్తి పో యాలన్నారు. నాగర్కర్నూల్,
మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట్, రంగారెడ్డి, నల్గొ ండ జిల్లా ల్లో ని మెట్ట ప్రా ంతాలలో
ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్, జిల్లా ల కరువు ప్రా ంతాల కల.
తెలంగాణలోని భద్రా ద్రి కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ల్లో ని మూడు జిల్లా ల్లో ని
6.74 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు గోదావరి నది నీటిని మళ్లించడం ఈ
ప్రా జెక్టు లక్ష్యం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వంటి ఇతర
డిండి, శ్రీరాం సాగర్ పునరుజ్జీవనం, ఆర్డీఎస్, తుమ్మిల్ల ఎత్తి పో తలు, గట్టు , పాలమూరు-
రంగారెడ్డి, సీతారామ, డిండి, గట్టు ఎత్తి పో తల, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర), కడెం, చనాకా-
తెలంగాణలోని భద్రా ద్రి కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ల్లో ని మూడు జిల్లా ల్లో ని
6.74 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రా జెక్టు నిర్మాణం
జరుగుతుంది.
మిషన్ భగీరథ
ఈ ప్రా జెక్టు కోసం 23.44 TMC నీళ్ల ను కృష్ణా బేసిన్, 3.92 టిఎంసీల నీటిని HMWSSB
ఎల్ల ంపల్లి లైన్, నుండి మరియు 32.58 టిఎంసీలు గోదావరి బేసిన్ నుండి మొత్త ంగా 59.94
TMC నీళ్ల ని మిషన్ భగీరథకు కేటాయించారు. మొత్త ం 23,775 గ్రా మీణ ఆవాసాలు, 121
పట్ట ణ స్థా నిక సంస్థ లకు శుద్ధి చేయబడిన త్రా గునీటి అందిచడం జరుగుతున్నది. అడవులలో
కొండలపై ఉన్న 115 గ్రా మీణ ఆవాసాలకు కూడ ఈ పథకం సో లార్ పలకాల ద్వారా తాగునీటి
సంస్థ లకు సాంప్రదాయ నల్లా నీటి కనెక్షన్లు అందించారు. 100% తాగునీటిని అందిస్తు న్న అతి
పెద్ద రాష్ట ం్ర గా తెలంగాణ దేశంలో ప్రథమ స్థా నంలో నిలిచింది. మిషన్ భగీరథ పథకంతో
విద్యుత్ రంగం
ఏ రాష్ట ం్ర లో అయిన అభివృద్ధి స్థా యిని కొలిచే అత్యంత ముఖ్యమైన సూచికలలో విద్యుత్
వినియోగం ఒకటి. ఆర్థిక వృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పో షిస్తు ంది. విద్యుత్ అనేది
కీలకమైనది.
రాష్ట ం్ర లోని 27.02 లక్షల వ్యవసాయ మోటర్ల కు 24 గంటల ఉచిత సరఫరాను ప్రభుత్వం 100
శాతం సబ్సిడీతో అందిస్తు న్నది. రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత కొత్త గా 8.04 లక్షల వ్యవసాయ
సర్వీస్ కనెక్షన్లు ఇవ్వబడ్డా యి.
రాష్ట ్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా పేద వర్గా ల ప్రజలకు అందిస్తు న్న ఉచిత
విద్యుత్ పథకం ద్వారా 6,00,258 మంది SC వినియోగదారులకు, 3,26,385 ST
వినియోగదారులకు ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తో ంది.
అదేవిధంగా వృత్తి నే ఉపాధిగా చేసుకుని జీవనం కొనసాగిస్తు న్న 30, 013 మంది నాయీ
బ్రా హ్మణుల వినియోగదారులకు మరియు 55,458 ధో భి ఘాట్లు/లాండ్రీ దుకాణాలకు ప్రతి
నెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తో ంది. రాష్ట ్ర ప్రభుత్వం 5467 పౌల్ట్రీ
ఫారాలకు , 6097 పవర్ లూమ్లకు యూనిట్ కి రూ.2. సబ్సిడీని అందిస్తో ంది.
దేశంలో మరేఇతర రాష్ట ం్ర లో లేని విధంగా అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్
సరఫరాని అందిస్తూ తెలంగాణ రాష్ట ం్ర ముందుకుసాగుతున్నది. ప్రత్యేక రాష్ట ం్ర ఏర్పడకమందు
అంతులేని కరెంటు కోతలు, పవర్ హాలిడేల నుండి ఆనతి కాలంలోనే తెలంగాణ శాశ్వత
విముక్తిని సాధించింది. 2014 లో రాష్ట ్ర స్థా పిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా,
నేడు 17,829 మెగావాట్ల కు పెరిగింది. రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత ట్రా న్స్మిషన్ నెట్వర్క్ ని
బలోపేతం చేయడానికి 18,874 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అదేవిధంగా మెరుగైన
విద్యుత్ పంపీణి నెట్వర్క్ పునరుద్ద రించడానికి పల్లె పగ
్ర తి కార్యక్రమం కింద రూ.506 కోట్లు ,
పట్ట ణప్రగతి కింద రూ.249 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయడం జరిగింది.
ప్రభుత్వం డిస్కమ్ ల ద్వారా 1047 కొత్త 33/11KV సబ్-స్టేషన్లు , 3,69,867 డిసబ
్ట్రి ్యూషన్
రాష్ట ం్ర గా ఏర్పడే నాటికి 1196 యూనిట్లు ఉండగా 2022 నవంబర్ నాటికి 2126 యూనిట్లు గా
నమోదైనది.
కొత్త గూడెం జిల్లా లో భద్రా ద్రి థర్మల్ పవర్ ప్రా జెక్టు నిర్మాణం పూర్తికాగా, నల్ల గొండ జిల్లా లో
రికార్డు స్థా యి పెరుగుదల సాధించింది 2025 నాటికి 7700 మెగావాట్ల లక్ష్యంగా ప్రణాళికలు
రూపొ ందించబడ్డా యి. జలవిద్యుత్ ఉత్పత్తి లో 2021-22 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాని
కంటే రికార్డు స్థా యిలో 5654.7 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి ని సాధించడం జరింగింది,
ప్లా ంట్ (KTPP)లో 600 మెగావాట్లు , దిగువ జూరాల లో 240 మెగావాట్లు , పులిచింతలలో 120
మెగావాట్లు , కొత్త గూడెం థర్మల్ పవర్ స్టేషన్ (స్టేజ్ 7) KTPS (VII) లో 800 మెగావాట్లు ,
భద్రా ద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో 1080 మెగావాట్ల సామథర్యంతో ప్రా రంభించబడ్డా యి. కేవలం
P a g e | 51
48 నెలల రికార్డు సమయంలో KTPS వద్ద 800 MW సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లా ంట్ను
తెలంగాణ రాష్ట ం్ర లోని అన్ని వర్గా ల వినియోగదారులకు నాణ్యమైన 24 గంటలు అందిస్తూ ,
రహదారులు భవనాలు
నక్సల్స్ ప్రభావిత ప్రా ంతాల్లో రూ. 520.65 కోట్ల ఖర్చుతో 351.60 కి.మీ పొ డవైన
తెలంగాణ రాష్ట ్ర ఏర్పాటు నుండి నేటి వరకు రూ. 438.40 కోట్ల తో 23 ఆర్వోబీలు/ఆర్
నిర్వహిస్తు న్నది. వీటిలో రాష్ట ్ర రహదారుల నిడివి 27,734 కిమీ కాగా జాతీయ
సంబంధించి నాలుగు లేన్ల రహదారుల నిడివి 1,154 కిమీ, డబుల్ లేన్ల రహదారుల
P a g e | 52
నిడివి 12,060 కిమీ, సింగిల్ లేన్ రహదారుల నిడివి 14,520 కిమీ. మొత్త ంగా వీటి
1,581.62 కోట్ల ను కేటాయించడం జరిగింది. వీటిలో 15 జిల్లా ల్లో పనులు పూర్తి కాగా, 11
జిల్లా ల్లో పనులు కొనసాగుతున్నాయి. మరో 3 జిల్లా ల్లో పనులు ప్రా రంభించాల్సి ఉంది.
రూ. 206.44 కోట్ల తో కలెక్టర్లు , అడిషనల్ కలెక్టర్లు , జిల్లా స్థా యి అధికారుల నివాస
గృహాలను 24 జిల్లా ల్లో చేపట్ట డం జరిగింది. వీటిలో 11 జిల్లా ల్లో పనులు పూర్తి కా, 10
జిల్లా ల్లో పనులు పూర్తికావచ్చాయి. 3 జిల్లా ల్లో పనులు ప్రా రంభించాల్సి ఉంది.
రూ. 177.50 కోట్ల తో హైదరాబాద్ లోని లుంబనీ పార్కులో తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని
నిర్మించడం జరుగుతున్నది.
రూ. 166 కోట్ల తో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద 120 ఎమ్మెల్యే ఫ్లా ట్లు , ఐటి బ్లా క్ ను
నిర్మించడం జరుగుతున్నది.
జరుగుతున్నది
బంజారా హిల్స్ లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తో కూడిన కమాండ్ కంట్రో ల్ సెంటర్ ను
సన్నద్ధ మవుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థు లకు ఉచిత ట్రెయినింగ్ తో పాటు, నిరుద్యోగులైన ఎస్సీ
మెడికల్ కాలేజీలు
ఒక్కో మెడికల్ కాలేజీకి రూ. 510 కోట్ల వ్యయంతో మొత్త ం 8 మెడికల్ కాలేజీల నిర్మాణానికి
రూ. 4080 కోట్ల ను మంజూరు చేయడం జరిగింది. వీటిలో 6 కాలేజీల నిర్మాణ పనులు
పురోగతిలో ఉండగా, మరో 2 కాలేజీల నిర్మాణ పనులు ప్రా రంభం కావాల్సి ఉంది.
నర్సింగ్ కాలేజీలు
P a g e | 54
ఒక్కో నర్సింగ్ కాలేజీకి రూ. 40 కోట్ల వ్యయంతో మొత్త ం 14 నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి రూ.
560 కోట్ల ను మంజూరు చేయడం జరిగింది. వీటిలో 5 నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులు ఆర్
రూ. 3779 కోట్ల వ్యయంతో 4 సూపర్ స్పెషాలిటి హాస్పటళ్ళు మంజూరు కాగా వీటిలో 1
అంతేకాకుండా ప్రభుత్వం పంజాగుట్ట లోని నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)
బస్తీ దవాఖానాలు
బస్తీ దవాఖానా అనేది GHMC లోని పట్ట ణ పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించే
పథకం .
పల్లె దవాఖానాలు
కంటి వెలుగు
డయాలసిస్ సేవలు
ఉపయోగించబడ్డా యి
మూత్రపిండాలు, ఊపిరతి
ి త్తు లు, క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు చేయడం జరగుతున్నది.
రాష్ట ్ర ప్రభుత్వం మొదట గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను
ఏర్పాటు చేసింది. తెలంగాణలో కరోనా వ్యాపించినప్పటి నుండి ఈ హాస్పటల్ సేవలు
అందిస్తు న్నది. తదనంతరం 26 ఏప్రిల్ 2022 న అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డ ప్రా ంతాల్లో
మరో మూడు టిమ్స్ హాస్పటల్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయడం
జరిగింది. వీటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
టిమ్స్ (తెలంగాణ ఇంస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్) లు ఏయిమ్స్ మాదిరి స్వయం ప్రతిపత్తి
గల వైద్య విజ్ఞా న సంస్థ లుగా ఉంటాయి. ఇందులో స్పెషలిటీ, సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు,
స్పెషలిటీ, సూపర్ స్పెషలిటీ లలో వైద్య విద్య, 16 స్పెషలిటీ, 15 సూపర్ స్పెషలిటీ లలో పీజీ
కోర్స్ లు, సూపర్ స్పెషలిటీ లలో నర్సింగ్ & పారామెడికల్ విద్య, 30 డిపార్ట్మెంట్ లు గుండె,
కిడ్నీ, లివర్, మెదడు, ఊపిరతి
ి త్తు ల విభాగాలు, కాన్సర్ సేవలు, ట్రా మా సేవలు, ఎడ్నీకైనాలజీ
విభాగాలు, ఎలర్జీ, రుమాటాలజీ విభాగాలు, వ్యాధి నిర్ధా రణ విభాగాలు, 200 మంది ఫాకల్టీ &
500 మంది వరకు రెసిడెంట్ డాక్టర్లు , 26 ఆపరేషన్ థియేటర్స్, గుండె క్యాత్ ల్యాబ్ సేవలు &
కిడ్నీ డయాలిసిస్ సేవలు, కాన్సర్ రేడియేషన్ & కిమోథెరపీ సేవలు, సిటీ స్కాన్, MRI
సేవలు, 1,000 పడకలకు ఆక్సిజన్ & వీటిలో 300 ఐసీయూ పడకలు, ఫాకల్టీ,రెసిడెంట్ లకు
క్వార్టర్స్ ఉంటాయి.
P a g e | 57
రాష్ట ం్ర ఏర్పడినప్పుడు కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత టిఆర్ఎస్
మొత్త ం ప్రభుత్వ సీట్లు 2790, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 3800. వీటితో పాటు బీబీనగర్
లోని ఎయిమ్స్ లో 100 సీట్లు , ఈఎస్ఐసి కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. అన్నీ కలిపి 6,590
P a g e | 58
(అదనంగా కేంద్ర పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్ లో 100, ఈఎస్ఐసి లో 100 ఎంబిబిఎస్ సీట్లు
) అందుబాటులో ఉన్నాయి)
ఉద్యోగుల సంక్షేమం
తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం కాంట్రా క్ట్ / ఔట్ సో ర్సింగ్ / గౌరవ వేతనం పొ ందుతున్న ఉద్యోగుల
సంక్షేమానికి కట్టు బడి ఉంది. తెలంగాణ రాష్ట ్ర సాధనలో స్ఫూర్తిదాయకమైన పాత్ర పో షించిన
ప్రభుత్వ ఉపాధ్యాయులు సొ ంత రాష్ట ్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధ తతో
భాగస్వాములవుతున్నారు. వారి సహకారంతో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు
చేరుతున్నాయి. ఉద్యోగులతో ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం దృష్ట్యా తెలంగాణ
ప్రభుత్వం దేశంలోనే “ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం” గా మన్ననలు పొ ందుతున్నది.
67,411 మంది అంగన్వాడీ కార్యకర్త లు, 31,028 మంది ఆశా వర్కర్లు , ఇతర ప్రభుత్వ
ఉద్యోగులతో సహా 9,17,797 మంది లబ్ధి పొ ందారు.
కాంట్రా క్టు / ఔట్సో ర్సింగ్ / గౌరవ వేతనం పొ ందుతున్న సిబ్బంది జీతాలు 2016 లో
30-50% మధ్య, 2021 లో 30% పెంచడం జరిగింది.
ప్రమోషన్ విధానం సరళీకృతం చేయబడింది. ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమోషన్
ప్రక్రియ 80% పూర్తి కాగా, మిగిలినవి త్వరలో పూర్తికానున్నాయి.
రూ.1,500 కోట్ల తో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 15% అదనపు పెన్షన్
కోసం ప్రభుత్వం వయోపరిమితిని 75 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలకు
తగ్గించింది.
తెలంగాణలో పనిచేస్తు న్న ఆంధ్రపద
్ర ేశ్ ఉద్యోగులు/ఉపాధ్యాయులు తమ సొ ంత
రాష్ట్రా నికి తిరిగి రావడానికి ప్రభుత్వం అనుమతించింది.
కాంట్రా క్ట్ ప్రా తిపదికన పనిచేస్తు న్న కేజీబీవీ మహిళా సిబ్బందికి వేతనాలతో పాటు, 180
రోజుల ప్రసూతి సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది.
డ్యూటీలో ఉండగా మరణించిన సిపిఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల
కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ పాలసీని వర్తింపజేస్తా రు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ గ్రా ట్యుటీని ప్రభుత్వం రూ. 12 లక్షల నుంచి
రూ.16.00 లక్షలకు పెంచింది.
రాష్ట ్ర ప్రభుత్వం మార్చి 2021 నుండి ప్రభుత్వ ఉద్యోగులందరి పదవీ విరమణ
వయస్సును 58 / 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచింది. దీని వలన
2021 నుండి 2024 మధ్య పదవీ విరమణ పొ ందాల్సిన 29,829 మంది ఉద్యోగులకు
నేరుగా ప్రయోజనం చేకూరుతుంది.
ప్రభుత్వ మెడికల్, డెంటల్, ఆయుష్ కళాశాలల్లో బో ధనా అధ్యాపకుల పదవీ విరమణ
58 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఇది జూన్, 2020 నుండి
P a g e | 60
మే, 2027 మధ్య పదవీ విరమణ పొ ందాల్సిన 2,407 మంది ఉద్యోగులకు నేరుగా
ప్రయోజనం చేకూరుతుంది.
పిఆర్సి కమిటీ సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్ఎస్) నూతన
నియమాలను రూపొ ందించడానికి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారులు
సభ్యులుగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఔట్ సో ర్సింగ్ పారిశుధ్య కార్మికుల జీతాలు నెలకు రూ.8,300/- నుండి రూ. 12,000/-,
జిహెచ్ఎంసిలో రూ. 17,000/-కి పెంచడం జరిగింది. దీని ద్వారా 54,776 ఔట్ సో ర్సింగ్
కార్మికులకు ప్రయోజనం చేకూరింది.
హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి (HMWSSB) లో పని చేసే 5,091 ఉద్యోగులకు గుర్తింపు
పొ ందిన ఆసుపత్రు లలో ఆరోగ్య చికిత్సను పొ ందడం కోసం హెల్త్ కార్డు లను అందించడం
జరిగింది.
నూతన జోన్ల వ్యవస్థ - స్థా నికులకు 95 శాతం అవకాశాలే లక్ష్యంగా కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు
తెలంగాణ ప్రజలకు గతంలో వలె నష్ట పో కుండా రాష్ట ం్ర లో నూతన జోనల్, మల్టీ జోనల్
వ్యవస్థ ను ఏర్పాటు చేస్తూ 2018 మే 24 న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా, గతంలో జరిగిన అన్యాయాలు మళ్లీ
జరగకుండా ఉండేందుకు రాష్ట ం్ర లో 7 జోన్లు , 2 మల్టీజోన్లు ఉండేలా నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడటం, రాష్ట ం్ర లో చిన్న జిల్లా లు ఏర్పాటు చేసుకొన్నందున ఆయా
ప్రా ంతాల్లో ని స్థా నికులే 95 శాతం అవకాశం దక్కేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జోన్ల కు రాష్ట ం్ర లో చారితక
్ర ప్రా ముఖ్యం ఉన్న కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రా ద్రి,
యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు గా పేర్లను ఖరారుచేశారు.
ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి.
P a g e | 61
దేశంలో తొలిసారిగా 95 శాతం స్థా నిక రిజర్వేషన్లు అమలు చేస్తు న్న రాష్ట ం్ర గా తెలంగాణ
రికార్డు ల్లో కెక్కింది.
ఉద్యోగులు, పెన్షనర్లు , జర్నలిస్టు ల కోసం రాష్ట ్ర ప్రభుత్వం వెల్ నెస్ సెంటర్ల ను ఏర్పాటు
చేసింది. ఇందులో భాగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్ళతో ఒప్పందాలు
కుదుర్చుకోవడం జరిగింది.ఈ సెంటర్ల లో వ్యాధిని అనుసరించి మెడస
ి ిన్స్ కూడా
ఇస్తా రు.
రాష్ట వ
్ర ్యాప్త ంగా 12 వెల్ నెస్ సెంటర్లు సేవలందిస్తు న్నాయి.
వెల్నస్
ె సెంటర్ల పరిధిలో 300 ప్రభుత్వ,ప్రైవేట్ దవాఖాలు ఉన్నాయి. ఇందులో నిమ్స్,
ఉస్మానియా, గాంధీ తదితర సూపర్ స్పెషాల్టీ దవాఖానలున్నాయి. శస్త చి
్ర కిత్స కోసం
రిఫర్ చేస్తూ రాసే ప్రిస్కిప్ష న్లో దవాఖాన పేరు ఉండదు. రోగి నచ్చిన దవాఖానలో
చేరవచ్చు.
అత్యాధునిక ల్యాబ్లో 50 రకాల పరీక్షలు
ఖైరతాబాద్,వనస్థ లిపురం వెల్న
ెస్ సెంటర్ల లో 50 రకాల వైద్య పరీక్షలు
నిర్వహిస్తు న్నారు. ఈసీజీ, 2 డీ-ఈకో, అల్ట్రా సౌండ్, థైరాయిడ్ ప్రొ ఫైల్, ఎక్స్-రే, డెంగ్యూ
నిర్ధా రణ పరీక్షలు, సీబీపీ, ఈఎస్ఆర్, కొలెస్ట్రా ల్, వీడీఆర్ఎల్, హెచ్ఐవీ, యూరిన్ కల్చర్
తదితర పరీక్షలు నిర్వహిస్తు న్నారు. అందుబాటులో లేని పరీక్షల కోసం ఇతర
దవాఖానలకు రిఫర్ చేస్తు న్నారు.
అందుబాటులో 15 విభాగాలు
వెల్నస్
ె సెంటర్ల లో మొత్త ం 15 విభాగాలు అందుబాటులో ఉన్నాయి.
జనరల్ మెడస
ి ిన్, డెంటల్, ఆప్త మాలజీ (కంటివద
ై ్యం), గైనకాలజీ, ఆర్థో పెడిక్,
అంకాలజీ, నెఫ్రా లజీ, పల్మనాలజీ, ఈఎన్టీ, డయాబెటాలజీ, హో మియోపతి,
ఆయుర్వేదిక్, యునానీ, ఫిజియోథెరపీ, యోగా విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ
P a g e | 62
రాష్ట ం్ర లోని ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్ల కు, జర్నలిస్టు లకు వారి పై ఆధారపడిన కుటుంబ
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్ లో ఔట్ పేషెంట్ సదుపాయం అందుబాటులో
ఉంది. రాష్ట ం్ర లో 344 ఎంపానెల్డ్ హాస్పటళ్ళు ఉన్నాయి. ఈ పథకంలో 12,04,654 మంది
2014 నుండి ఇప్పటివరకు 3,52,603 మంది లబ్ది దారులు వైద్యసేవలు పొ ందారు. అందుకు
ఉద్యోగాల భర్తీ
భారత దేశంలో ఏ రాష్ట ం్ర లో జరగని విధంగా ఇప్పటివరకు మొత్త ం 2,24,142 ప్రభుత్వ
2014 నుంచి 2022 వరకు 8 ఏండ్ల లో తెలంగాణ ప్రభుత్వం మొదటగా 1 లక్షా 33 వేల
వీటితో పాటుగా ప్రస్తు తం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను రాష్ట ్ర
ఇందులో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రా క్టు పద్ధ తిలో పనిచేస్తు న్న 11,103 మంది
ఇవి పో గా.. ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను కొత్త వారితో భర్తీ చేస్తు న్నది.
(11,103 + 80,039 = 91,142 jobs)
ఉద్యోగ పరీక్షలు రాసే నిరుద్యోగుల కోసం రాష్ట ్ర ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కూడా
ఇస్తు న్నది.
కొనసాగుతున్నది.
సాధించింది.
ఈ సవరణ వల్ల ఇకనుంచి అటెండర్ నుంచి, ఆర్డీవో దాకా స్థా నిక అభ్యర్థు లకు 95 శాతం
రిజర్వేషన్ అమలవుతుంది.
దేశంలో ఈ విధంగా స్థా నికులకు 95 శాతం రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట ం్ర
తెలంగాణ.
P a g e | 64
రాష్ట ం్ర లోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థు లకు ఉచితంగా స్ట డీ మెటీరియల్
ఇస్తూ , భోజన వసతి కూడా కల్పిస్తు న్నది. బీసీ స్ట డీ సర్కిళ్ల లో కూడా శిక్షణ
కార్యక్రమం కొనసాగుతున్నది.
పరిశమ
్ర లు
టిఎస్ ఐ పాస్
టి హబ్
మెంటర్ షిప్ ( నాయకత్వం), మైండ్ సెట్ (ఆలోచన విధానం), మార్కెట్ల యాక్సెస్ (మార్కెట్
P’s) పాలసీ (విధానం), పార్ట్ నర్ షిప్ (భాగస్వామ్యం) అనే అంశాలను అధ్యయనం
ఆరోగ్యం, ఎలక్ట్రిక్ వెహికిల్స్, బ్లా క్ చెయిన్, హెచ్ఆర్ టెక్, అగ్రిటెక్, ఎడ్యుకేషన్ టెక్, ఫిన్ టెక్
మొదలైన 50 రంగాలకు సంబంధించిన 2000 కు పైగా స్టా ర్టప్ లకు టి హబ్ వేదికగా
నిలుస్తు న్నది.
టి హబ్ వేర్వేరు కార్యక్రమాలను చేపట్ట డం ద్వారా 2000 స్టా ర్టప్ లు పురుడు పో సుకోవడానికి,
600 మంది కార్పోరేట్లను సమీకరించి 100 కు పైగా మెంటర్ల ను సృష్టించడం ద్వారా రాబో యే
సేకరించడం జరిగింది.
P a g e | 66
460 కు పైగా అంతర్జా తీయ స్టా ర్ట్-అప్ కనెక్ట్ లను చేపట్ట డం జరిగింది.
ఐటీ కారిడార్లో అంతర్జా తీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం టి హబ్ 2.0 ను నిర్మించింది.
నాలెడ్జ్ సిటీలో 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. రెండు వేల స్టా ర్టప్
లు పనిచేసుకునేలా సౌకర్యాలు కల్పించారు. మొదటి టీ హబ్ కంటే రెండో ది ఐదు రెట్లు పెద్దది.
దేశంలోనే అంతర్జా తీయ స్థా యి ప్రమాణాలతో కూడుకున్న మొదటి పో లీస్ కమాండ్ అండ్
ఆగష్టు 4 ప్రా ంరంభించారు . పో లీస్ కమాండ్ కంట్రో ల్ సెంటర్ భవన నిర్మాణం , ఇతర
P a g e | 67
సదుపాయాలు కోసం ప్రభుత్వం 585 కోట్లు కేటాయించింది. పో లీస్ కమాండ్ కంట్రో ల్ సెంటర్ లో
దృశ్యాలైనా సరే హైదరాబాద్లో ఉన్న ఈ కమాండ్ అండ్ కంట్రో ల్ సెంటర్ నుంచి
చేసుకోవడం కోసం కూడ కమాండ్ అండ్ కంట్రో ల్ సెంటర్ ఏర్పాట్లు అందుబాటులో
ఉంన్నాయి.
షీ టీమ్స్
ఈవ్ టీజింగ్కు ముగింపు పలకాలనే ఉద్దేశంతో 2014 అక్టో బర్ 24 న షీ టీములను ప్రభుత్వం
ఏర్పాటు చేసింది. మహిళలు, యువతులు, విద్యార్థినులను రక్షించండం, వారి భద్రతకు ఈ
బృందాలను ఏర్పాటుచేసింది. షీ టీమ్స్ మహిళల గౌరవాన్ని, హక్కులను
కాపాడుతున్నాయి.షీ టీమ్స్ సభ్యులైన పో లీసులు కాలేజీల్లో నూ, బస్టా ండ్ల్లో నూ, రద్దీ ఉన్న
ప్రదేశాలలో మఫ్టీలో సంచరిస్తా రు. సైబరాబాద్పో లీసు కమిషనరేట్పరిధిలో ప్రవేశపెట్టిన షీ టీం
ప్రయోగం సక్సెస్ కావడంతో తెలంగాణవ్యాప్త ంగా ప్రభుత్వం షీ టీంలను రంగంలోకి
తీసుకువచ్చింది. రాష్ట ం్ర లో మొత్త ం 331 షీ టీమ్స్ పనిచేస్తు న్నాయి. 42,788 ఫిర్యాదులు
అందాయి. 26106 మందిని అరెస్టు చేశారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని చాలా
రాష్ర్టాలు ‘షీ టీమ్స్’ ను ప్రవేశపెడుతున్నాయి. వేదింపులకు గురవుతున్న మహిళలు డయల్
100 ఫో న్ చేసి కానీ, ఈ మెయిల్, ఫేస్ బుక్, ట్విట్ట ర్, వాట్సాప్, హాక్ ఐ మొబైల్ యాప్ ద్వారా
ఫిర్యాదులు అందిస్తు న్నారు. ఫిర్యాదు అందిన వెంటనే షీ టీమ్స్ స్పందిస్తు న్నాయి.
ట్రా పిక్ పో లీసులకు రిస్క్ అలవెన్స్
రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యంలో విధులు నిర్వహించడం వల్ల ట్రా ఫిక్ పో లీసులకు
ఆరోగ్య సమస్యలు తలెత్తు తున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తు న్న వీరి కోసం ప్రభుత్వం
P a g e | 68
ఉమ్మడి పాలనలో పేకాట క్ల బ్బులకు బానిసలుగా మారిన అనేక నిరుపేదల కుటుంబాల
జీవితాలు దుర్భరంగా వుండేవి. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన రాష్ట ్ర ప్రభుత్వం
పేకాట క్ల బ్లు ల నిర్వాహణను తీవ్రంగా పరిగనించి వాటి నిర్వాహకులను దాదాపు 1600
మందిని అదుపులోకి తీసుకుని కఠిన చర్యలను తీసుకున్నది. పేకాటకు అలువాటు పడిన
47,869 మంది ని అరెస్టు చేసి కఠిన నిబంధనలు అమలు చేసింది. పెద్ద ఎత్తు న రైడింగులు
చేసి రూ.27.33 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. పేకాట ఆడడం తెలంగాణలో అసాధ్యం అనే
పరిస్థితిని కల్పించిన రాష్ట ్ర ప్రభుత్వం పేకాట దుర్వసనాన్ని నిర్మూలించగలిగింది. ప్రభుత్వం
పేకాట క్ల బ్బులను మూసివస
ే ినా ఆన్లైన్లో గేమింగ్, గ్యాంబ్లి ంగ్ జరుగుతున్న నేపథ్యంలో...
రాష్ట ం్ర లో ఆన్లైన్లో రమ్మీ, పేకాట ఆడటాన్ని నిషేధించాలని 2017 జూన్17 న కేబినెట్
నిర్ణయించింది. ఈ మేరకు గ్యాంబ్లి ంగ్, గేమింగ్చట్టా నికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్తీసుకొచ్చారు.
అప్పటినుంచి తెలంగాణలో ఆన్లైన్ పేకాట ఆడటం రద్ద య్యింది.
భరోసా కేంద్రా లు
వేధింపులకు గురైన మహిళలు, పిల్లల సమస్యల్ని పరిష్కరించి, వారికి భద్రత కల్పించడానికి
ప్రభుత్వం భరోసా కేంద్రా ల్ని ప్రా రంభిస్తో ంది.ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మే 2016 న
P a g e | 69
తెలంగాణ రాష్ట ం్ర లోని పల్లెలు, పట్ట ణాల్లో శాంతి భద్రతలను పటిష్ట పరిచేందుకు సీసీ
2022 అక్టో బర్ నాటికి రాష్ట ం్ర లో మొత్త ం 10 లక్షల 16 వేల 120 సీసీ కెమెరాలను
వినియోగిస్తు న్నారు.
విశ్వనగరంగా హైదరాబాద్
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్
రావు గారు బహుముఖ వ్యూహాలను అమలు చేస్తు న్నారు. మౌలిక సదుపాయాల
కల్పనతోపాటు సిటీ ఇమేజ్ ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొ ందించి అమలు
చేస్తు న్నారు. దీంతో 8 ఏండ్ల లో సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో హైదరాబాద్ నగరం మౌలిక
వసతుల కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ.. సుస్థిర పాలనతో ముందుకు దూసుకెళుతున్నది.
మెరుగైన ప్రజా రవాణా కోసం హైదరాబాద్ లో ఎన్నో అద్భుత ప్రా జెక్టు లు చేపట్టి
P a g e | 70
నిర్మాణాత్మకమైన అభివృద్ధి సాధించింది. ఇపుడు తెలంగాణ రాష్ట ం్ర దేశానికే రోల్ మోడల్ గా
నిలుస్తు న్నది.
హైదరాబాద్ నగర చరితల
్ర ోనే తొలిసారిగా రూ.50 వేల కోట్ల కు పైగా వ్యయంతో పలు నిర్మాణ
కార్యక్రమాలు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తు న్నాయి. దీంతో ఉపాధి మెరుగై నిర్మాణరంగ
ముడి పదార్థా లు, దాని అనుబంధ రంగాల్లో విస్త ృతమైన పురోగతి లభించింది. నగర అభివృద్ధికి
తోడు ప్రపంచ దేశాల నుండి ఎన్నో బహుళజాతి కంపెనీలు, పరిశమ
్ర లు పెట్టు బడులు
పెట్టడానికి ముందుకు వస్తు న్నాయి. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం
పలు ప్రణాళికలను రూపొ ందించి, అమలు చేస్తు న్నది.
నిర్వహిస్తో ంది. ఎస్.ఆర్.డి.పి. క్రింద మొదటిదశలో రూ.5,937 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన
స్కైవేలు, మేజర్ కారిడార్లు , మేజర్ రోడ్ల నిర్మాణం, గ్రేడ్ సపరేటర్ల పనులు నడుస్తు న్నాయి.
రహదారుల అభివృద్ధిలో మొత్త ం 47 పనులు చేపట్ట గా, ఇందులో 33 పనులు (17 పై
వంతెనలు, 5 అండర్ పాస్ లు, 7 ఆర్వోబీలు/ఆర్.యూ.బీలు, 1 తీగెల వంతెన, పంజాగుట్ట లో 2
ఉక్కు వంతెనలు) ఇప్పటికే పూర్త య్యాయి.
నిరంతర విద్యుత్
నిరంతర విద్యుత్ సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందులో
భాగంగా తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ రూ.4349 కోట్ల పెట్టు బడితో 400 కిలోవాట్ల , 7220
కె.వి, 132 కెవి సామర్థ్యం గల సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్ అవసరాల
దృష్ట్యా 6000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అనుగుణంగా విద్యుత్ లైన్ల అనుసంధానం పూర్తి
చేయడం జరిగింది.
రాష్ట వ
్ర ్యాప్త ంగా నిరంతర విద్యుత్ సరఫరాకు టీ.ఎస్. ఎస్.పి.డి.సి.ఎల్ రూ.13,486 కోట్ల
పెట్టు బడితో 564 సబ్ స్టేషన్ల ను, 2,61,687 విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తు న్నది.
జీహెచ్ఎంసీ పరిధల
ి ో రూ.3337 కోట్ల తో 153 సబ్ స్టేషన్లు , 33/11 కెవి సామర్థ్యం కలిగిన
228 సబ్ స్టేషన్లు , 11 కెవి ఫీడర్ల తో కూడిన 156 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం
జరిగింది.
చారితక
్ర కట్ట ణాల పరిరక్షణ
హైదరాబాద్ మహానగరంలో చారితక
్ర కట్ట డాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక
చర్యలు చేపడుతున్నది. హైదరాబాద్ చార్మినార్ తో పాటు, ఖులీకుతుబ్ షా బురుజులను,
మొజంజాహీ మార్కెట్ ను, మెట్ల బావుల్ని, మందిరాల్ని అభివృద్ధి చేస్తూ పరిరక్షిస్తు న్నది.
పటిష్టంగా శాంతిభద్రతలు
తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ
కర్త వ్యంగా భావించిన తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం దేశంలోనే మొట్ట మొదటిగా అత్యాధునిక
సాంకేతిక అనుసంధానంతో కమాండ్ కంట్రో ల్ సెంటర్ నిర్మించింది. హైదరాబాద్ లో 10
లక్షల సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో రాష్ట మ
్ర ంతటి
సమగ్ర డేటా బేస్ ను ఒకే చోటకు అనుసంధానించడంతో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో నే
తెలిసిపో తున్నది. తద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ సులభతరమైంది. అలాగే, మహిళల
భద్రత కోసం ప్రభుత్వం షీ-టీమ్స్ ఏర్పాటు చేసింది.
మార్కెట్ల నిర్వహణ
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో 48 ప్రధాన మార్కెట్లు నడుస్తు న్నాయి. లక్షలాది మంది
ప్రజల అవసరాలను ఈ మార్కెట్లు తీరుస్తు న్నాయి.
బస్ షెల్టర్లు
ప్రైవట్
ే సంస్థ ల సహకారంతో లక్షలాది మంది ప్రజల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ 1220 బస్
షెల్టర్లను నిర్వహిస్తు న్నది.
సర్వీస్ రిజర్వాయర్ల ను నిర్మిస్తు న్నది. వీటిద్వారా సుమారు 28 కోట్ల లీటర్ల నీటిని నిల్వ
చేసుకోవచ్చు. వీటిలో కొన్ని ప్రా రంభం కాగా, మరికొన్ని చివరిదశలో ఉన్నాయి. శివార్ల లోని 12
మున్సిపాలిటీల పరిధిలోని 190 ప్రా ంతాల్లో తాగునీటి సరఫరాకు శాశ్వత ప్రణాళికలు
రూపొ ందించింది. ఏడు మున్సిపాలిటీల పరిధిలోని 190 గ్రా మాల్లో 401 ఓవర్ హెడ్సర్వీస్
రిజర్వాయర్లు , 11 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ను నిర్మిస్తు న్నారు. ఇందుకోసం దాదాపు రెండు
వేల కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్లు వేస్తు న్నారు.
రాష్ట ్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర నీటి అవసరాలను శాశ్వతంగా తీర్చడం కోసం రూ.5 వేల
కోట్ల తో రెండు డెడికేటెడ్ రిజర్వాయర్లు నిర్మిస్తు న్నది. పాలమూరు ఎత్తి పో తల పథకం ద్వారా
వచ్చే కృష్ణా నీళ్ల కోసం చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం వద్ద 10 టిఎంసిల
రిజర్వాయర్, కాళేశ్వరం ప్రా జెక్టు ద్వారా వచ్చే గోదావరి నీళ్ల కోసం శామీర్ పేట్ మండలం
కేశవాపూర్ లో 10 టిఎంసిల సామర్థ్యం కల రిజర్వాయర్ నిర్మించే బృహత్త ర పథకాలు
నడుస్తు న్నాయి.
వరంగల్, బెంగుళూరు, విజయవాడ మార్గా లకు ఎలివేటెడ్ కారిడార్లు
వరంగల్, బెంగుళూరు, విజయవాడ మార్గా లకు ట్రా ఫిక్ రద్ధీ ఎక్కువైనందు వల్ల ఈ మూడు
మార్గా ల్లో ఎలివేటడ్
ె కారిడార్ల ను రాష్ట ్ర ప్రభుత్వం నిర్మిస్తు న్నది. హైదరాబాద్- వరంగల్
మార్గ ంలో ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వరకు 6 లేన్ల రోడ్ల పనుల్లో సగ భాగాన్ని రాష్ట ్ర ప్రభుత్వం
చేపడుతుండగా, మిగతా సగ భాగం రోడ్ల పనులను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నది.
అలాగే హైదరాబాద్, మహబూబ్ నగర్-బెంగళూరు మార్గ ంలో ఆరాంఘర్ నుంచి శంషాబాద్
ఎయిర్ పో ర్ట్ వరకు 10 కి.మీ. మేర కారిడార్ నిర్మాణానికి రూ.283 కోట్లు మంజూరయ్యాయి.
హైదరాబాద్-సూర్యాపేట్-విజయవాడ మార్గ ంలో దాదాపు 26 కి.మీ. యుటిలిటీ రోడ్ కారిడార్
నిర్మాణానికి కేంద్రం రూ.170 కోట్లు మంజూరు చేయాల్సి ఉన్నది.
హైదరాబాద్ లో మోడల్ రోడ్ కారిడార్
హైదరాబాద్ రహదారులను అభివృద్ధి చేయడానికి రాష్ట ్ర ప్రభుత్వం బృహత్ ప్రణాళికలు
రచించింది.విశాలమైన రోడ్లు , ప్రత్యేకంగా ఫుట్పాత్లు, సైకిల్ వేలు. ఎక్కడా వైర్లు , కేబుళ్లు
కనిపించకుండా నిర్మాణాలు చేపట్ట నుంది. ఇవన్నీ భూమి లోపలే ఉంటాయి. వాహన
దారులకు ఆహ్లా దాన్ని పంచేందుకు రోడ్డు పక్కనే పార్కులు కూడా ఏర్పాటు చేయనుంది.
ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డస
ీ ీ)ని ఇంతకు
మునుపే ఏర్పాటు చేసింది. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హెచ్ఆర్డీసీ
ముందడుగు వేసింది. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో ని రహదారులకు సరితూగేలా
P a g e | 80
ప్రకారం 300 గజాలు దాటిన ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో
బాధ్యులైన ఇండ్ల యజమానులు, అధికారులకు అపరాధ రుసుం చెల్లి ంచాల్సి ఉంటుంది.
పారిశ్రా మిక కాలుష్య రహితంగా హైదరాబాద్
హైదరాబాద్ నగరాన్ని పారిశ్రా మిక కాలుష్య రహిత నగరంగా మార్చడానికి తెలంగాణ
ప్రభుత్వం ప్రణాళికలు రూపొ ందించింది. హైదరాబాద్ నగరంలో 1545 పరిశమ
్ర లు కాలుష్య
కారకమైనవిగా గుర్తించారు. ఈ పరిశమ
్ర లను ఔటర్ రింగ్రోడ్ అవతలికి తరలించడానికి
ఏర్పాట్లు చేశారు. 19 ప్రా ంతాలను గుర్తించి ఇండస్ట్ట్రియల్ టౌన్షిప్లను ఏర్పాటు చేశారు.
కార్మికుల స్వంత ఇంటి నిర్మాణానికి పది లక్షల ఋణం వరకూ సింగరేణి వడ్డీ చెల్లి ంచే
పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోంది.
సింగరేణి కార్మికులతో పాటు వారి తల్లి దండ్రు లకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య
సేవలు అందించటం జరుగుతోంది.
సింగరేణిలోని అన్ని ఏరియాల్లో కార్మికుల కాలనీల్లో ని క్వార్టర్లకు ఏ.సి. సౌకర్యం కోసం
కంపెనీ చర్యలు తీసుకొంది.
ఐఐటి, ఐఐఎం చదివే కార్మికుల పిల్లల ఫీజులను కంపెనీయే చెల్లి స్తో ంది.
మెడికల్ అన్ఫట్
ి ద్వారా ఉద్యోగం వద్ద నుకునే వారికి ఏక మొత్త ంగా 25 లక్షల
రూపాయలు చెల్లి ంపు లేదా నెలకు 26,293 వేల రూపాయలు చెల్లి ంచే పథకం
ప్రవేశపెట్టడం జరిగింది.
మహిళ ఉద్యోగినులకు 12 వారాల ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచటం
జరిగింది. అలాగే వారికి చైల్డ్ కేర్లీవు ఇవ్వటం జరుగుతోంది.
కార్మికులు చెల్లి ంచే విద్యుత్తు బిల్లు రద్దు చేయటం జరిగింది
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వైద్య సదుపాయం .
9,444 మంది బదిలీ వర్కర్ల ను జనరల్ మజ్దూ ర్లు గా రెగ్యులరైజ్ చేస్తూ ఉత్త ర్వులు
జారీచయ
ే డం జరిగింది.
ఏప్రియల్ 14 అంబేద్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించడమైంది. అలాగే రంజాన్
మరియు క్రిస్టమస్పండుగ దినాలను ఆప్ష నల్సెలవుదినాలుగా ప్రకటించడం జరిగింది.
తెలంగాణ రాష్ట ్ర సాధనకు అద్భుతమైన పో రాటం చేసిన సింగరేణీయులందరికీ
తెలంగాణ ఇంక్రిమెంట్ను మంజూరు చేయటం జరిగింది.
సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా
లాభాల బో నస్ ను తెలంగాణ రాష్ట ్ర ఆవిర్భావం తర్వాత భారీగా పెంచి పంపిణీ చేయటం
జరిగింది. 2014 లో 18 శాతం ఉండగా, 2015 లో 21 శాతం, 2016 లో 23 శాతం, 2017 లో 25
P a g e | 83
ఆదాయాన్ని అంటే సుమారుగా రూ.2400 కోట్లు ఖర్చు చేస్తు న్నది. దీంతో సంస్థ కు ఆర్థికంగా
ఇబ్బందికర పరిణామాలు తలెత్తు తున్నందున ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు వల్ల పడిన
ఆర్ధిక భారం రూ.750 కోట్ల ను ప్రభుత్వమే భరిస్తో ంది. గ్రేటర్ హైదరాబాద్ లో టీఎస్ ఆర్టీసీ
నష్టా లను కూడా జీహెచ్ఎంసీ భరిస్తు న్నది. టీఎస్ ఆర్టీసీకి జీహెచ్ఎంసీ నుంచి రూ.336 కోట్లు
ఇప్పించడం జరిగింది.
ఆర్టిసిని ఆదుకుంది. ఆర్టీసీ ఏడాదికి 56,122 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లి ంచడానికి రూ.
2400 కోట్లు ఖర్చు చేస్తు న్నది. కేవలం జీతబత్యాల మీదనే ఆర్టీసీ సంస్థ తన ఆదాయంలో 52
శాతం పైగా ఖర్చు పెడుతున్నది. మరే ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇంత పెద్ద మొత్త ంలో
తీసుకుంది. 2015 జూన్ నుంచి దీనిని అమలు చేసింది. సమ్మె సమయంలో పెట్టిన కేసులను
తెలంగాణ ఆర్టీసల
ీ ో పనిచేస్తు న్న ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపచేస్తు న్నట్లు 2015
ఏప్రిల్ 25 న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్త ర్వుల ద్వారా ఆర్టీసీలో పనిచేస్తు న్న
ఆర్టీసీ ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే మొత్తా న్ని రూ.10 వేల నుండి
అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల కోసం ఆర్టీసీ సంస్థ బ్రెడ్ విన్నర్,
మెడికల్ అన్ ఫిట్ స్కీములను తెచ్చింది. బ్రెడ్ విన్నర్ పథకం ద్వారా 1318 మంది
డిపెండెంట్లు , మెడికల్ అన్ ఫిట్ స్కీము ద్వారా 160 మంది డిపెండెంట్ల కు ఆర్టీసీ సంస్థ
ఉద్యోగాలు ఇచ్చింది.
తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి స్థా యిని పెంచి, కార్పొరేట్ స్థా యిలో అన్ని వైద్య సదుపాయాలను
పల్లె ప్రగతి
పల్లె ప్రగతి కార్యక్రమం కింద మొత్త ం రూ. 13,528 కోట్ల ను ఖర్చు చేయడం జరిగింది.
P a g e | 86
ప్రతీ గ్రా మ పంచాయతీలో ట్రా క్టర్, ట్రా లీ, ట్యాంకర్ ను ఏర్పాటు చేయడం జరిగింది
జరిగింది.
12753 గ్రా మపంచాయతీల్లో రూ. 279.10 కోట్ల ఖర్చుతో గ్రా మ డంపింగ్ యార్డు ల
12756 గ్రా మపంచాయతీల్లో రూ. 238.09 కోట్ల ఖర్చుతో ఫంక్షనల్ నర్సరీలను పూర్తి
19472 గ్రా మపంచాయతీలు, ఆవాసాల్లో రూ. 238.02 కోట్ల తో పల్లె ప్రకృతి వనాలను
ఏర్పాటు చేశారు.
1552 ప్రా ంతాల్లో 34.79 కోట్ల తో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు
రూ. 143.43 కోట్ల తో 22,180 డ్రైయింగ్ ప్లా ట్ ఫామ్ ల నిర్మాణం చేపట్ట డం జరిగింది.
జోన్ల పునర్వవస్థీకరణ
తెలంగాణ ప్రజలకు గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా రాష్ట ం్ర లో
జరగకుండా ఉండేందుకు రాష్ట ం్ర లో ఏడు జోన్లు , రెండు మల్టీజోన్లు ఉండేలా నిర్ణయం
తీసుకుంది. తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడటం, రాష్ట ం్ర లో చిన్న జిల్లా లు ఏర్పాటు చేసుకొన్నందున
ఆయా ప్రా ంతాల్లో ని స్థా నికులే 95 శాతం అవకాశం దక్కే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం
ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే తెలంగాణ రాష్ట ం్ర లో ఉద్యోగ నియామకాలు
జరుగుతున్నాయి.
కేంద్రం గెజిట్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్త ర్వుల ఆధారంగా తెలంగాణ
రాష్ట ం్ర లో కొత్త జోనల్ విధానం అమలులోకి వచ్చింది. ఇకపై ఒకటి నుంచి 7 వ తరగతి వరకు
వరుసగా నాలుగేళ్లు చదివిన వారినే స్థా నికులుగా గుర్తిస్తా రు. రాష్ట ం్ర లో జరిగే అన్ని విద్య,
ఇప్పటివరకు ఏ రాష్ట ం్ర లోనూ విద్య, ఉద్యోగాల్లో స్థా నికత 85 శాతానికి మించి లేదు. దేశంలో
తొలిసారిగా 95 శాతం స్థా నిక రిజర్వేషన్లు అమలు చేస్తు న్న రాష్ట ం్ర గా తెలంగాణ
మెదక్
4. భద్రా ద్రి జోన్ (50,44,844 జనాభా): భద్రా ద్రి కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్,
వరంగల్
జనగామ
మల్టీ జోన్లు
రాష్ట వ
్ర ్యాప్త ంగా 28 జిల్లా కేంద్రా ల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు , జిల్లా పో లీసు
కార్యాలయాలు(డీపవ
ీ ో)లు ప్రభుత్వం నిర్మిస్తు న్నది. 29 జిల్లా ల్లో ప్రజలు, అధికారులకు
సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులతో కూడిన కార్యాలయాలను నిర్మిస్తు న్నది. జిల్లా కేంద్రా ల్లో
P a g e | 89
పో లీస్, ఫైర్ కార్యాలయాలు మినహా మిగతావన్ని ఒకేచ ోట ఉండేలా సమీకృత జిల్లా కలెక్టరేట్
29 జిల్లా ల్లో కలెక్టరేట్ సముదాయాలు సింగిల్ విండో మోడల్లో ఒకే చోట ప్రజలకు అన్ని
రకాల సౌకర్యాలను అందించడానికి చేపట్ట బడ్డా యి. ప్రా జెక్ట్ మొత్త ం వ్యయం 1581.62 కోట్లు .
29 జిల్లా ల్లో 15 జిల్లా ల్లో పనులు పూర్త య్యాయి, 11 జిల్లా ల్లో పురోగతి, 3 జిల్లా ల్లో ప్రా రంభం
కానుంది.
సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదే ఈ డ్రగ్స్ అని సీఎం కేసీఆర్ భావించారు. ఈ
నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని సమూలంగా
నిర్మూలించడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకున్నది. నార్కోటిక్ డ్రగ్స్ నిర్మూలన కోసం 1000
మంది సుశిక్షితులైన పో లీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. వారికి అధునిక
సాంకేతికత, అత్యాధునిక హంగులతో డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు
చేశారు. డ్రగ్స్ నిరోధంలో అద్భుత పనితీరు కనబరిచే పో లీస్ అధికారులకు అవార్డు లు,
రివార్డు లు, ఆక్సిలరీ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రో త్సాహకాలను ప్రభుత్వం
అందిస్తు న్నది. కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తు న్నది. ఎంతటివారినైనా
ఉపేక్షించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తు న్నది.
మాదక ద్రవ్యాల వాడకం రేపటి తరం భవిష్యత్తు కు గొడ్డ లిపెట్టు గా మారింది.ఈ నేపథ్యంలో
యుక్త వయస్సుకు చేరుకున్న యువతను డ్రగ్స్ మహమ్మారి నిర్వీర్యం చేస్తు న్న పరిస్థితి
ప్రపంచ వ్యాప్త ంగా ప్రబలుతున్నది. ఈ పరిస్థితులను పసి గట్టిన కేసీఆర్ ప్రభుత్వం డ్రగ్స్
నిర్మూలనకోసం కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా
2860 మంది పై కేసులు నమోదు చేసింది. 6798 మంది నిందులను అదుపులోకి
తీసుకున్నది. 389 మందిపై పీ.డి యాక్టు ను నమోదు చేసింది.
P a g e | 90
ప్రసద
ి ్ధ పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్ట ను ప్రభుత్వం ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దు తున్నది.
• ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్పకళా నైపుణ్యంతో, ఆలయ ప్రా శస్త ్యం,
ఏర్పాటు చేసింది.
బసవాపురం.
(వాటేజ్ ~ 120KW)
చేయబడింది.
• చట్ట బద్ధ మైన నిర్దేశాల ప్రకారం అగ్ని ప్రమాదాల నుండి భద్రతా చర్యలు కల్పించడం
జరిగింది.
• శ్రీవారిమెట్లు నుండి వచ్చే యాత్రికులకు పై స్థా యిలో ఉన్న క్యూ కాంప్లెక్స్ లలోకి
• మొదటి ప్రా కారం వద్ద ఉత్త ర ద్వారం నుండి వయో వృద్ధు లు, పెద్దలు ప్రవేశించడానికి
వెంటిలేషన్అందించడం జరుగుతున్నది.
• స్టేట్ ఆఫ్ ఆర్ట్ కమాండ్ కంట్రో ల్ రూమ్ నియంత్రణలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు
చేయబడింది.
బుద్ధ వనం
అగ్రవర్ణా ల సంక్షేమం
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి ఆశయం మేరకు తెలంగాణలోని బ్రా హ్మణుల
అభివృద్ధి అనే రెండు చక్రా లుగా ప్రగతి రథం సాగేలా అనేక పథకాలను పరిషత్తు ప్రవేశపెట్టింది.
వివేకానంద విదేశీ విద్యా పథకం: విదేశాలలో (యు ఎస్ ఏ, యు కె, ఆస్ట్రేలియా, కెనడా,
సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రా న్స్ మరియు దక్షిణ కొరియా) ఉన్నత విద్యను
(పి.జి.పి.హెచ్.డి.) చదవాలనుకునేవ అర్హు లైన బ్రా హ్మణ పట్ట భద్రు లకు ఈ పథకం ద్వారా
అందించడం జరుగుతున్నది.
అర్హు లు: కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి, కుటుంబ వార్షిక
ఆదాయం రూ.5 లక్షలు మించని తెలంగాణకు చెందిన బ్రా హ్మణ పట్ట భధ్రు లు. ఒక కుటుంబం
నుండి ఒకరు మాత్రమే అర్హు లు. దరఖాస్తు లు ఆన్ లైన్ ద్వారా మాత్రమే పంపవలెను.
మించకుండా ఉండాలి.
శ్రీ రామానుజ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం: ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన
మాత్రమే పంపాలి.
అర్హు లు: తెలంగాణకు చెందిన పేద బ్రా హ్మణ విద్యార్థు లు. (పట్ట ణ ప్రా ంతంలో కుటుంబవార్షిక
ఆదాయం రూ. 2 లక్షల లోపు, గ్రా మీణ ప్రా ంతములో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50
లక్షలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నది. అర్హత ఉన్న వేద పాఠశాలలు ఆన్ లైన్
నేపథ్యంలో తెలంగాణ లోని వేద శాస్త ్ర విద్యలలో నిష్ణా తులై 75 సంవత్సరాలు పైబడిన వారికి
రూ.2,500/- నెలసరి గౌరవ భృతి ఇచ్చే పథకం. అర్హు లు ఆన్ లైన్ / ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
వేద విద్యార్థు లకు ఆర్థిక సహాయం: తెలంగాణలోని వేద విద్యను అభ్యసించే విద్యార్థు లుకు
ప్రో త్సాహకంగా నెలకు రూ. 250/- స్టైఫండ్ గా ఇచ్చే పథకం. ఈ పథకం ద్వారా స్మార్త ం పూర్తి
చేసన
ి విద్యార్థు లకు జీవనోపాధి కొరకు రూ.3 లక్షలు ఆర్ధిక సహాయం, అలాగే ఆగమం,
క్రమాంతం, ఘనాంతం విద్య పూర్తి చేసిన వారికి రూ. 5.00 లక్షలు ఆర్ధిక సహాయం
ఔత్సాహిక పారిశ్రా మికవేత్తలు, వ్యాపారవేత్తలకు ప్రో త్సాహం: తెలంగాణ ప్రభుత్వం పారిశ్రా మిక
రంగానికి ఇస్తు న్న ప్రా ధాన్యతకు అనుగుణంగా బీద బ్రా హ్మణులకు స్వయం ఉపాధిని కల్పించే
విధంగా మరియు వ్యాపార, పారిశ్రా మిక రంగాలలో రాణించేలా ఆర్థిక చేయూతనిచ్చే పథకం.
పరిమితి: పట్ట ణ ప్రా ంతములో రూ.2.00 లక్షలలోపు, గ్రా మీణ ప్రా ంతములో రూ.1.50 లక్షల
లోపు.
విప్రహిత బ్రా హ్మణ సదనం: సాంస్కృతిక, సాంప్రదాయక, సామాజిక, వైదిక పరమైన మరియు
వసతులతో కూడిన భవన నిర్మాణానికై ఉద్దేశించిన పథకం. భవన నిర్మాణానికి అయ్యే మొత్త ం
ఖర్చులో గరిష్టంగా 75% పరిషత్తు భరిస్తు ంది. మిగిలినది దాతలు లేదా స్థా నిక బ్రా హ్మణ
భూయాజమాన్య హక్కులు కల్పించిన సందర్భంలో బ్రా హ్మణ సదనం పథకం క్రింద పరిషత్
బ్రా హ్మణ సంక్షేమ పరిషత్తు విరాళాలు స్వీకరించి వాటిని తిరిగి బ్రా హ్మణుల సంక్షేమం కోసం
వినియోగిస్తు ంది.
ఛాంపియన్షిప్ల
ు మొదలైన వేదికల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వం నగదు
ప్రో త్సాహకాలు, ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తు న్నది. క్రీడాకారులు, కోచ్ల కోసం
క్రీడా జట్లు పాల్గొ నడానికి అవసరమైన గ్రా ంట్లు , ఆర్థిక సహాయాన్ని స్టేట్ స్పోర్ట్స్
అసో సియష
ే న్ల కు విడుదల చేస్తు న్నది.
చేసింది.
తేది. 04.01.2016, జీవో. ఎం.ఎస్ నెంబర్ 1 ప్రకారం పిల్లలు, యువత క్రీడలను కెరీర్గా
తేది. 06.02.2016, జీవో ఎం.ఎస్. నెంబర్ 4 ప్రకారం ప్రభుత్వం అంతర్జా తీయ స్థా యి,
జాతీయ స్థా యి, సౌత్ జోన్, ఇంటర్ డిస్ట్రిక్ట్, టిఎ / డిఎ, స్పోర్ట్స్ కిట్, కోచింగ్ క్యాంపు
భత్యాల మార్గ దర్శకాలను సమర్థంగా అమలు చేస్తు న్న తెలంగాణ రాష్ట ్ర క్రీడా
ఐపాస్):
తెలంగాణ ప్రభుత్వం TS-iPASS (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రా జెక్ట్ అప్రూ వల్ మరియు
సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) చట్టా న్ని అమలులోకి తెచ్చింది, వ్యవస్థా పకులు అందించిన స్వీయ-
లభిస్తా యి.
ఇతర కేటగిరీ ప్రా జెక్ట్లకు ఆమోదం 1 రోజు నుండి 30 రోజుల వరకు కాలపరిమితిలో జారీ
జారీ వరకు ఎలాంటి భౌతిక టచ్ పాయింట్లు లేకుండా ఎండ్-టు-ఎండ్ ఆన్లైన్ సిస్టమ్. అన్ని
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 19649 తయారీ యూనిట్లు మరియు 2156
T-PRIDE (టి – ప్రైడ్) (తెలంగాణ స్టేట్ ప్రో గ్రా ం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్
ఎంట్రప్రెన్యూర్స్)
ప్రస్తు తం ఉన్న పారిశ్రా మిక యూనిట్ల లో చాలా తక్కువ భాగం SC/ST/PHC
పారిశ్రా మికవేత్తల యాజమాన్యంలో ఉన్నాయనే దురదృష్ట కర వాస్త వాన్ని తెలంగాణ ప్రభుత్వం
గుర్తించింది. కొత్త తెలంగాణ రాష్ట ం్ర లో సామాజిక న్యాయమే పునాదిగా కొత్త పారిశ్రా మిక
విధానం ద్వారా SC/ST/PHC లలో వ్యవస్థా పకతను పెంచడానికి SC/ST/PHC
వ్యవస్థా పకులకు అనేక అదనపు ప్రయోజనాలను అందించింది.
T-PRIDE ప్రత్యేక పాలసీ (తెలంగాణ స్టేట్ ప్రో గ్రా ం ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్
ఎంటర్ప్రెన్యూర్స్), ఇండస్ట్రియల్ పార్కులలో ఇండస్ట్రియల్ ప్లా ట్ల ప్రా ధాన్యత కేటాయింపు,
నేరుగా నిధులు కేటాయింపు, మార్జిన్ మనీ అందించడం వంటి ప్రత్యేక ప్రో త్సాహకాలను
అందజేస్తు న్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. భారీ పరిశమ
్ర లతో ఒప్పందాలు, అదనపు
పెట్టు బడి రాయితీలు మరియు ఇతర రాయితీలు, సివిల్ కాంట్రా క్టర్ల సమూహాన్ని సృష్టించడం
మొదలైనవి, మహిళా పారిశ్రా మికవేత్తలకు ప్రత్యేక ప్రో త్సాహకాలు కూడా
అందించబడుతున్నాయి.
02.06.2014 నుండి T-PRIDE కింద రూ.2,465.72 కోట్ల మొత్తా నికి 54,963 క్లెయిమ్
లు., 2022-23 కలో 282.12 కోట్ల మొత్తా నికి 5941 క్లెయిమ్ లను మంజూరు చేయడం
జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వీటి ఏర్పాటుకు పూనుకోవడంతో ఉమ్మడి రాష్ట ం్ర లో
కేవలం 298 మాత్రమే ఉన్న గురుకుల విద్యాసంస్థ లు ఇప్పుడు 980 వరకు పెరిగాయి.
జరుగుతున్నది.
2. విద్యుద్దీకరణ,
3. తాగునీటి సరఫరా,
5. పాఠశాలలకు పెయింటింగ్,
6. మరమ్మతులు,
7. బో ర్డు ల ఏర్పాటు
8. కాంపౌండ్ గోడలు,
9. కిచెన్ షెడ్లు ,
10. శిథిలావస్థ లో ఉన్న తరగతి గదుల స్థా నంలో కొత్త తరగతి గదుల నిర్మాణం,
ప్రా థమికంగా మొదటి దశలో 2021-22 సంవత్సరానికి గాను 9123 పాఠశాలలు అంటే
పూర్తిచస
ే ేందుకు పాఠశాల నిర్వహణ కమిటీల (SMC లు) చొరవ తీసుకుంటాయి.
జరుగుతున్నది.
MOMB / MBMB ప్రో గ్రా మ్ కింద ఇప్పటివరకు 33 జిల్లా ల కలెక్టర్లకు రూ.168 కోట్ల
సాధించిన విజయాలు
పరిపాలనా సంస్కరణలు
P a g e | 105
ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత
సాహసో పేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా
విభాగాల పునర్విభజన చేపట్టింది. కొత్త పరిపాలనా విభాగాలను కూడా ఏర్పాటు చేసింది.
కొత్త జిల్లా ల ఏర్పాటు
2016 అక్టో బర్ కు ముందు తెలంగాణలో 10 జిల్లా లుండేవి. ఒక్కో జిల్లా లో సగటున 35 లక్షలకు
పైగా జనాభా ఉంది. దీనివల్ల పరిపాలన కష్ట తరమయ్యేది. కొన్నిచోట్ల జిల్లా కేంద్రా లకు,
కార్యాలయాలకు పో వాలంటె 200 నుంచి 250 కి.మీ.ల దూరం వుండేది. దీంతో జిల్లా కేంద్రా ల
అధికారులు గ్రా మాలకు పో వాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రా లకు వెళ్లా లన్నా ఎన్నో ఇబ్బందులు
ఎదుర్కొనేవారు. జిల్లా లో కుటుంబాల సంఖ్య 10 లక్షలుండేది. దీంతో ఎవరి పరిస్థితి ఏంటో
తెలుసుకోవడం అధికారులకు కష్ట ం అయ్యేది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల
నిర్వహణ కష్ట ం అయ్యేది. దీంతో అధికారులకు ప్రజల సమస్యలపై ఫో కస్ చేయడం కష్ట ంగా
వుండేది. ఈ సమస్యలను అధిగమించటానికి తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం జిల్లా ల
పునర్వ్యవస్థీకరణ చట్ట ం-1974 ప్రకారం తెలంగాణలో మరో 23 కొత్త జిల్లా లను ఏర్పాటు చేసి,
జిల్లా ల సంఖ్యను 33 వరకు పెంచింది. దీంతో చిన్న పరిపాలనా విభాగాలతో సమర్దవంతమైన
పాలన జరుగుతున్నది. కొత్త జిల్లా లను 2016 అక్టో బర్ 11 న ప్రా రంభించారు.
రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74 వరకు, మండలాల సంఖ్యను 459 నుంచి 611
వరకు, గ్రా మ పంచాయతీల సంఖ్యను 12,769 వరకు పెంచింది.
డివిజన్లు 43 31 74
పో లీస్ కమిషనరేట్లు 2 7 9
మున్సిపాలిటీలు 68 74 142
మున్సిపల్ కార్పొరేషన్లు 6 7 13
పట్ట ణ ప్రగతి
దేశంలోని ఏ రాష్ట ం్ర లో జరగని పట్ట ణాభివృద్ధి తెలంగాణలోనే జరిగింది. పట్ట ణాలలో మౌలిక
వసతుల కల్పన కోసం రాష్ట ్ర ప్రభుత్వం పట్ట ణ ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందుకోసం నూతన మున్సిపల్ చట్టా న్ని పటిష్టంగా రూపొ ందించి, అమలు చేస్తు న్నది.
రాష్ట ం్ర లోని అన్ని పట్ట ణాల్లో ప్రభుత్వం వెజ్ – నాన్ వెజ్ సమీకృత మార్కెట్ల ను
నిర్మిస్తు న్నది.
75 చదరపు గజాల స్థ లంలో నిర్మించే ఇండ్ల కు అనుమతి అవసరం లేకుండా ప్రభుత్వం
చట్ట ంలో మార్పు తెచ్చింది. ఈ ఇండ్ల కు నామమాత్రంగా కేవలం 100 రూపాయలు మాత్రమే
అర్బన్ మిషన్ భగీరథ ద్వారా పట్ట ణాలలో నల్లా ల ద్వారా స్వచ్ఛమైన నీటి సరఫరా
చేస్తు న్నది.
123 పట్ట ణాల్లో పేరుకుపో యిన లెగసీ వేస్ట్ ను బయో మైనింగ్ ద్వారా ఎరువుగా మార్చే
ప్రక్రియ అమలవుతున్నది.
లభించాయి.
ఫిబవ
్ర రి-2020 నుండి మార్చి-2021 వరకు -
నెలకు రూ.148 కోట్లు (జిహెచ్ఎంసికి రూ.78 కోట్లు , 141 పట్ట ణ స్థా నిక సంస్థ లకు
నెలకు రూ.112 కోట్లు (జిహెచ్ఎంసికి రూ.59 కోట్లు , 141 పట్ట ణ స్థా నిక సంస్థ లకు
141 పట్ట ణ స్థా నిక సంస్థ లకు రూ.1873.25 కోట్ల మొత్త ం విడుదల చేయడం జరిగింది.
విడుదల చేసన
ి మొత్త ం రూ. 3792.74 కోట్లు .
141 పట్ట ణ స్థా నిక సంస్థ ల కార్మికులకు జీతాల చెల్లి ంపు (జిహెచ్ఎంసి కాకుండా)
141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో పనిచేస్తు న్న ఔట్ సో ర్సింగ్ ఉద్యోగులందరికీ డిసెంబర్
జరుగుతుంది.
141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో సిసి ఛార్జీల చెల్లి ంపు (జిహెచ్ఎంసి చేర్చబడలేదు)
CC ఛార్జీలు ఫిబవ
్ర రి 2020 నుండి క్రమం తప్పకుండా చెల్లి ంచబడుతున్నాయి.
ఫిబవ
్ర రి 2020 నుండి మార్చి 2020 వరకు చెల్లి ంచిన సిసి ఛార్జీలు రూ.27.70 కోట్లు .
ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు చెల్లి ంచిన సిసి ఛార్జీలు రూ.168.00 కోట్లు .
ఏప్రిల్ 2021 నుండి అక్టో బర్ 2022 వరకు చెల్లి ంచిన సిసి ఛార్జీలు రూ.256.33 కోట్లు .
పట్ట ణ స్థా నిక సంస్థ లు అక్టో బర్ 2022 వరకు చెల్లి ంచిన సిసి ఛార్జీలు రూ.452.05 కోట్లు
P a g e | 111
141 పట్ట ణ స్థా నిక సంస్థ లకు పారిశుద్ధ ్య వాహనాలు (జిహెచ్ఎంసి కాకుండా)
ఇప్పటికే ఉన్న వాహనాల ద్వారా సేకరిస్తు న్న చెత్త రోజుకు 2675 టన్నులు
మొత్త ం పారిశుద్ధ ్య వాహనాల ద్వారా ప్రతి రోజు సేకరిస్తు న్న చెత్త 4356 టన్నులు
డంప్యార్డు లు, డిఆర్ సిసి (డ్రై రిసో ర్స్ కలెక్షన్ సెంటర్లు ), 141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో
డంప్సట్
ై లను కలిగి ఉన్న పట్ట ణ స్థా నిక సంస్థ ల సంఖ్య 141
డంప్సట్
ై ల విస్తీర్ణం 965.63 ఎకరాలు
కొత్త గా నిర్మించిన పబ్లి క్ టాయిలెట్ల సంఖ్య 4,118 (పురుషులు 2060, స్త్రీలు 2058)
141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో మల బురద శుద్ధి ప్లా ంట్ల (fecal sludge treatment plants)
పాత పట్ట ణ స్థా నిక సంస్థ లలో HAM మోడల్ లో ఏర్పాటు చేసన
ి FSTP ల సంఖ్య
రూ.250.73 కోట్ల తో 71
కొత్త పట్ట ణ స్థా నిక సంస్థ లలో ఇపిసి మోడల్లో రూ.177.33 కోట్ల తో ఏర్పాటు చేసిన
FSTP ల సంఖ్య 68
మొత్త ం FSTP ల సంఖ్య 139 (2060 కెఎల్ డికి రూ. 428.06 కోట్లు )
భువనగిరి, మీర్పట్
ే , బడంగ్పట్
ే , ఖమ్మం, నల్ల గొండ.
FSTP ల కోసం ఇంకా సైట్లను గుర్తించని పట్ట ణ స్థా నిక సంస్థ ల సంఖ్య 16
141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో తెలంగాణ కు హరితహారం (జిహెచ్ఎంసి కాకుండా):
141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో ని మొత్త ం వార్డు ల సంఖ్య 3468
141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో ప్రస్తు తం ఉన్న నర్సరీలు 1012 (సంఖ్యలు)
141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో గ్రీన్ యాక్షన్ ప్లా న్ ప్రకారం ప్లా ంటేషన్ -
2021-22 సం.లో -
141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో మొక్కల పెంపకం లక్ష్యం 262.73 లక్షలు.
2022-23 సం.లో -
పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో మొక్కల పెంపకం లక్ష్యం 251.60 లక్షలు
141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో ట్రీ పార్కుల (పట్ట ణ ప్రకృతి వనాలు) ఏర్పాటు (జిహెచ్ఎంసి
కాకుండా)
141 పట్ట ణ స్థా నికసంస్థ లలో మల్టీ లేయర్ అవెన్యూ ప్లా ంటేషన్ (MLAP) (GHMC కాకుండా):
మల్టీ లేయర్ అవెన్యూ ప్లా ంటేషన్ (MLAP) కింద మొత్త ం లక్ష్యం : 1044.05 కి.మీ
ట్రేడ్ లైసెన్స్ల
నుండి సేకరించిన మొత్త ం హరిత నిధి : రూ.128.97 లక్షల
P a g e | 115
141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో వైకుంఠధామాల అభివృద్ధి (GHMC కాకుండా):
141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో వైకుంఠ రథాల సేకరణ స్థితిగతులు (GHMC కాకుండా):
పలు ప్రకయ
్రి ల్లో ఉన్న వైకుంఠ రథాల సంఖ్య : 03
141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో సమీకృత వెజ్,నాన్-వెజ్ మార్కెట్లు (జిహెచ్ఎంసి కాకుండా):
పూర్త యిన, పనులు పురోగతిలో ఉన్న మొత్త ం మార్కెట్ల సంఖ్య : 133 (92.36%)
141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో లెడ్ స్ట్రీట్ లైటింగ్(జిహెచ్ఎంసి కాకుండా):
రాజన్న సిరిసల
ి ్ల (సిరిసల
ి ్ల ), పెద్దపల్లి (రామగుండం), ఖమ్మం (ఖమ్మం), సంగారెడ్డి (సంగారెడ్డి),
నిజాంపేట్, పీర్జా దిగూడ), భద్రా ద్రికొత్త గూడెం (కొత్త గూడెం), ఆదిలాబాద్ (ఆదిలాబాద్),
(భూపాలపల్లి).
141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో తెలంగాణ క్రీడాప్రా ంగణాలు (టికెపిలు):
P a g e | 117
141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో బస్తీదవాఖానాల ఏర్పాటు (జిహెచ్ఎంసి కాకుండా)
మొదటి దశలో 54 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో మంజూరైన బస్తీదవాఖానాల సంఖ్య 85
మెప్మా పట్ట ణ పేదల స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల నుండి సులభంగా రుణాన్ని
పొ ందటంతో పాటు, స్వయం సహాయక బృందాలకు రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తు ంది.
2008 నుండి 1.59 లక్షల (16,09,488 మంది సభ్యులు) పట్ట ణ స్వయం సహాయక
2021-22 ఆర్థిక సంవత్సరంలో పట్ట ణ స్వయం సహాయక బృందాల బ్యాంక్ లింకేజీ లక్ష్యం :
రూ.1507.45 కోట్లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో పట్ట ణ స్థా నిక సంస్థ లకు సంబంధించిన 33,324 స్వయం
రూ.2429.55 కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరంలో పట్ట ణ స్థా నిక సంస్థ లకు బ్యాంక్ లింకేజీ లక్ష్యం : రూ.1745.23
కోట్లు
ఆమోదించడం జరిగింది.
తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం పీఎం స్వానిధి కింద పొ ందిన రుణాల స్టా ంప్ డ్యూటీని పూర్తిగా
మాఫీ చేసింది.
పెరుగుదల)
P a g e | 119
దేశంలోనే మొదటి విడత రుణాల పంపిణీని 100% చేపట్టిన మొట్ట మొదటి రాష్ట్రంగా తెలంగాణ
రాష్ట్రం నిలిచింది.
దేశంలో 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల కేటగిరీలో, దేశంలోనే మొదటి 10
5 వ స్థా నంలో బో ధన్, జహీరాబాద్ 6 వ స్థా నం, 7 వ స్థా నంలో మంచిర్యాల్, 8 వ స్థా నంలో
1 నుండి 10 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రధాన నగరాల విభాగంలో గ్రేటర్ వరంగల్
40 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన మెగా సిటీల విభాగంలో గ్రేటర్ హైదరాబాద్
మొదటి విడత రుణాల పంపిణీ నిలిచిపో యినపుడు వీధి వ్యాపారుల సంఖ్య : 2,12,322
(139.22%)
బ్యాంకులకు సమర్పించిన దరఖాస్తు ల సంఖ్య : 2,11,097 (138.42%)
2 వ విడత కింద రుణాల పంపిణీలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థా నంలో నిలిచింది.
దేశంలో 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల కేటగిరీలో, తెలంగాణ రాష్ట్రా నికి చెందిన
5 వ స్థా నంలో సిద్దిపేట, మంచిర్యాల్ 6 వ స్థా నం, 7 వ స్థా నంలో కోరుట్ల , 8 వ స్థా నంలో ఆర్మూర్,
1 నుండి 10 లక్షల జనాభా కలిగిన ప్రధాన నగరాల విభాగంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్
కరీంనగర్ 2 వ స్థా నంలో, నిజామాబాద్ 3 వ స్థా నంలో, రామగుండం 4 వ స్థా నంలో, ఖమ్మం
40 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన మెగా సిటీల విభాగంలో గ్రేటర్ హైదరాబాద్
వీధి వ్యాపారులకు చెల్లి ంచిన మొత్త ం క్యాష్ బ్యాక్ ప్రో త్సాహకం : రూ. 413.00 లక్షలు
వడ్డీ రాయితీ:
పట్ట ణ ప్రగతి కార్యక్రమం కింద అన్ని పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్ల విభజన,
పట్ట ణ ప్రగతి కార్యక్రమం కింద అభివృద్ధి చేసేందుకు గుర్తించిన వెండింగ్ జోన్ల సంఖ్య 618
రాయదుర్గ ం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పో ర్టు వరకు ప్రతిష్టా త్మకంగా
శంకుస్థా పన చేశారు. తొలుత భూమి పూజ నిర్వహించి, మెట్రో కు శంకుస్థా పన చేసిన సీఎం
మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పో ర్టు వరకు 31 కిలోమీటర్ల దూరాన్ని కేవలం
మెట్రో నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మెట్రో మార్గ ంలో పిల్లర్ల తోపాటు రెండున్నర కిలోమీటర్ల మేర
భూగర్భంలో రైలు మార్గా న్ని కూడా నిర్మించనున్నది. ఔటర్ రింగ్రోడ్డు వెంట నిర్మించే ఈ
మెట్రో మార్గ ంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్ టెక్నాలజీని వినియో
గించనున్నారు. ప్రస్తు త మెట్రో స్టేషన్ల కంటే ఎయిర్పో ర్టు మెట్రో స్టేషన్లు క్లో జ్డ్ సర్క్యూట్తో
ఎయిర్పో ర్టు వరకు 9 స్టేషన్లు ఉంటాయి. కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా ఉంటాయి.
మూడేండ్ల కాలంలో ఈ ఎయిర్పో ర్టు మెట్రో కారిడార్నిర్మాణ ప్రా జెక్టు ను పూర్తి చేస్తా రు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణి, గొర్రెలు, బర్రెల పంపిణీ కార్యక్రమాలను పుడ్
ప్రా సెసింగ్ (వాల్యూ యాడెడ్) రంగానికి అనుసంధానం చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని
రెట్టింపు చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. రాష్ట ం్ర లో పాల ఉత్పత్తి పెరగడంతోపాటు, గొర్రెల
P a g e | 123
పెంపకం (లైవ్ స్టా క్)లో రాబో యే కాలంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట ం్ర గా మారేందుకు ఈ
పాలసీ సహకరిస్తు ంది. స్థా నికంగా రైతులు పండించిన పంటలకు గిట్టు బాటుధర కల్పించడం,
వాటిని ఆన్డిమాండ్గా అమ్ముకోవడం, మిగిలిన పంటను ఆహార కేంద్రా ల్లో ప్రా సెసింగ్ చేస్తా రు.
ఆదాయం కల్పించడం, ప్రజలకు కల్తీలేని ఆహార ఉత్పత్తు లను అందించడం, తద్వారా గ్రా మీణ
మినిస్ట్రీ ఆఫ్ స్టా టిస్టిక్స్ అండ్ ప్రో గ్రా మ్ ఇంప్లిమెంటేషన్ డేటా ప్రకారం రాష్ట ం్ర ఏర్పడిన
2022-23 లో స్పెషల్ ఫుడ్ ప్రా సెసింగ్ జోన్ ( ప్రత్యేక ఫుడ్ ప్రా సెసింగ్ జోన్) కు
అదనంగా రూ. 2,396 కోట్ల పెట్టు బడి సమకూరనుంది. దీనికి సంబంధించిన పలు
ప్రక్రియలు జరుగుతున్నాయి.
దీంతో పాటు రూ. 2500 కోట్ల కంటే ఎక్కువ మొత్త ంతో కూడిన స్థిర మూలధన
2022-23 లో ఫుడ్ ప్రా సెసింగ్ రంగం మొత్త ం స్థిర మూలధనం రూ. 10,000 కోట్ల ను
ప్రా సెసింగ్పరిశమ
్ర ను ప్రా ధాన్యతారంగంగా గుర్తించింది.
P a g e | 124
వాణిజ్యం, పరిశమ
్ర లశాఖ మంత్రి కేటిర్ నేతృత్వంలో పారిశ్రా మిక మౌలిక సదుపాయాల
కల్పనలో అత్యద్భుతమైన ప్రగతి జరిగింది. దీంతో దేశీయంగా, అంతర్జా తీయ స్థా యిలో
టిఎస్ ఐపాస్ డేటా ప్రకారం, 2017 నుండి 2021 మధ్య కాలంలో ఫుడ్ ప్రా సెసింగ్
రంగంలో 2140 కంపెనీలు రూ.2376.7 కోట్ల పెట్టు బడులను పెట్టా యి. 29,841 మంది
ఆయిల్ మిల్లు లు, రైస్ మిల్లు లు, సుగంధ ద్రవ్యాల ప్రా సెసింగ్, డెయిరీ యూనిట్ల వంటి
ప్రా సెసింగ్ రకం ఉద్యోగుల సంఖ్య పెట్టు బడి (కోట్ల లో) యూనిట్ల సంఖ్య
ప్రా థమిక 12472 891.2 967
పెట్టు బడులను బాగా ఆకర్షించాయి. రూ.2022.38 కోట్ల (మొత్త ం పెట్టు బడులలో 85%)
ప్రా సెసింగ్, దాల్ మిల్లు లు, ఆయిల్ మిల్లు లు, రైస్ మిల్లు లు, స్నాక్ యూనిట్లు
ప్రత్యేక ఫుడ్ ప్రా సెసింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్నది. రాష్ట వ
్ర ్యాప్త ంగా
ఫలితంగా రూ. 2,396 కోట్ల పెట్టు బడులు పెట్టేందుకు 1,496 దరఖాస్తు లు వచ్చాయి. 30
నవంబర్ 2022 నాటికి... 3,038 ఎకరాలకు 1,031 తాత్కాలిక కేటాయింపు ఉత్త ర్వులు
జారీ చేయడం జరిగింది. రైస్ మిల్లు లు, ఇథనాల్ ఆధారిత ప్రా జెక్టు లు, డెయిరీ సెక్టా ర్,
ఆయిల్ ప్రా సెసింగ్ వంటి ఉపరంగాల్లో అధిక పెట్టు బడుల పెట్టడం జరిగింది.
మద్ద తునిస్తు న్నది. నవంబర్ 30,22 నాటికి, 834 మైక్రో ఫుడ్ ప్రా సెసింగ్ యూనిట్ల
ఏర్పాటుకు ఫ్రీ లోన్ తో పాటు మూలధన గ్రా ంట్ ను మంజూరు చేయడం జరిగింది. ఈ
కాలుష్య రహిత, ట్రా ఫిక్ రద్దీని నివారించేందుకు మెట్రో యే ఏకైక మార్గ ంగా భావించిన తెలంగాణ
రాష్ట ్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల వ్యయంతో అంతర్జా తీయ ప్రమాణాలతో మెట్రో రైల్ ప్రా జెక్టు ను
నాలుగున్నర లక్షల మంది సురక్షితంగా ప్రయాణిస్తు న్నారు. హైదరాబాద్ లో ట్రా ఫిక్ రద్దీ
మొదటి దశలో మూడు కారిడార్ల లో 69 కి.మీ. మెట్రో లైన్ల నిర్మాణం జరిగింది. ఈ ప్రా జెక్టు
దేశంలోనే అతి పెద్ద పబ్లి క్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పిపిపి) ప్రా జెక్టు గా చరితల
్ర ో నిలిచిపో యింది.
ఈ మెట్రో రైళ్ల వ్యవస్థ ను పర్యవేక్షిస్తూ , నియంత్రించే అత్యాధునిక కమాండ్ కంట్రో ల్ సెంటర్ను
ఉప్పల్ డిపో లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రో అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థ తో భారత
కలిగివుంది. భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమెరాలు, స్టేషన్ల లో సి.సి.టి.వి.లు ఏర్పాటు
చేశారు. ఆర్టీసీ బస్సులకు, రైల్వే స్టేషన్ల కు మెట్రో రైలు సర్వీసులను అనుసంధానం చేశారు.
కొన్నిచోట్ల మినీ బస్సులతోపాటు ప్రత్యేకంగా బస్ బేలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి స్టేషన్
కి.మీ.గా వుంది. కానీ, మెట్రో రైలు గరిష్ట వేగాన్ని 80 కి.మీ.గా నిర్ణయించారు. మెట్రో రైలు
ప్రయాణం వల్ల ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గు తున్నది. మెట్రో పర్యావరణ
P a g e | 127
కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని తగిస్తు న్నది. మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రా ంతాలలో
అమీర్ పేట్ నుంచి ఎల్.బి.నగర్ మార్గా న్ని 24 సెప్టెంబర్ 2018 న ప్రా రంభించి ప్రజలకు
అందుబాటులోకి తీసుకువచ్చారు.
అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మార్గా న్ని 2019 మార్చి 20 న గవర్నర్ నరసింహన్
ప్రా రంభించారు.
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లీ వన్ మార్గా న్ని 2020 డిసెంబర్ 7 న ముఖ్యమంత్రి
జరగనున్నాయి. నాగోల్ నుంచి ఎల్.బీ.నగర్ వరకు మెట్రో మార్గా న్ని రెండో దశలో
రెండో దశలో భాగంగా రాయదుర్గ ం నుంచి శంషాబాద్ ఎయిర్పో ర్టు (రాయదుర్గ ం నుంచి
ఇబ్బంది లేదు. బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ మీదుగా ఓల్డ్ ముంబై మార్గా న్ని
మెహద
ి ీపట్నం మీదుగా) లక్డీకాపూల్లో మొదటి దశకు అనుసంధానం చేస్తా రు.
రాయదుర్గ ం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పో ర్టు వరకు ప్రతిష్టా త్మకంగా
చేపట్టిన మెట్రో కారిడార్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 9 డిసెంబర్ 2022
న శంకుస్థా పన చేశారు. తొలుత భూమి పూజ నిర్వహించి, మెట్రో కు శంకుస్థా పన చేసిన సీఎం
మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పో ర్టు వరకు 31 కిలోమీటర్ల దూరాన్ని కేవలం
మెట్రో నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మెట్రో మార్గ ంలో పిల్లర్ల తోపాటు రెండున్నర కిలోమీటర్ల మేర
భూగర్భంలో రైలు మార్గా న్ని కూడా నిర్మించనున్నది. ఔటర్ రింగ్రోడ్డు వెంట నిర్మించే ఈ
మెట్రో మార్గ ంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్ టెక్నాలజీని వినియో
గించనున్నారు. ప్రస్తు త మెట్రో స్టేషన్ల కంటే ఎయిర్పో ర్టు మెట్రో స్టేషన్లు క్లో జ్డ్ సర్క్యూట్తో
ఎయిర్పో ర్టు వరకు 9 స్టేషన్లు ఉంటాయి. కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా ఉంటాయి.
2025 డిసెంబర్ నాటికి ఈ ఎయిర్పో ర్టు మెట్రో కారిడార్నిర్మాణ ప్రా జెక్టు ను పూర్తి చేస్తా రు.
చేసింది.
హరితహారం
తెలంగాణకు హరితహారం లక్ష్యం 230 కోట్ల మొక్కలు నాటడం
*********************