You are on page 1of 130

Page |1

8 సంవత్సరాల 6 నెలల 6 రోజుల


టీఆర్ఎస్ ప్రభుత్వ...
తెలంగాణ ప్రగతి ప్రస్థా నం
(2014 జూన్ 2 నుంచి.. 2022 డిసెంబర్ 8 వరకు)

ఎనిమిదేళ్ల తెలంగాణలో సంక్షేమం.. స్వర్ణయుగం


తెలంగాణ రాష్ట ం్ర లో జనాభా పరంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో

ఉన్నారు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గా ల్లో సహజంగానే పేదరికం అధికం.

ఉమ్మడి రాష్ట ం్ర లో పేదలు కనీసం రోజుకు రెండు పూటలా అన్నం కూడా తినలేని దుర్భర

పరిస్థితులను అనుభవించేవారు. తెలంగాణ రాష్ట ం్ర ఏర్పాటయ్యాక ఆకలి చావులనేవి

ఉండకూడదని, కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

సంకల్పించారు. సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో దేశంలో మరే రాష్ట ం్ర లోనూ అమలు చేయని

విధంగా తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.50 వేల కోట్ల కు పైగా నిధులతో ఎన్నో ప్రజా

సంక్షేమ పథకాలను అమలు చేస్తు న్నది. ఈ సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట ం్ర లోని

పేదలకు కనీస జీవన భద్రత ఏర్పడింది. ఎనిమిదేండ్ల కుపైగా కాలంలో దేశంలో మరెవ్వరూ

అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ , తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం

సంక్షేమంలో స్వర్ణయుగం స్థా పించింది.

పదిరకాల ఆసరా ఫించన్ల తో సకల జనులకు భరోసా


Page |2

ఉమ్మడి పాలనలో తెలంగాణ ఎదుర్కున్న అతి పెద్ద సమస్య అభధ్రత. తమను ఆదుకునే

వారు లేరనే అభధ్రత మనిషిని నిత్యం క్రు ంగదీసి నిర్వీర్యం చేస్తు ంది. ఈ భావన యువకులకే

కాదు వయస్సు మీద పడిన వృద్దు లకు శారీక వైకల్యంతో బాధపడే అభాగ్యులకు ఇంకా పరుల

మీద ఆధారపడే పలు వర్గా లకు ఆసరా’ ను అందించి అండగా నిలవడాలని కేసీఆర్ ప్రభుత్వం

నిర్ణయించింది. నిరుపేద కుటుంబాల్లో ని వృద్ధు లు, వితంతువులు, వికలాంగులు, బో దకాలు

బాధితులు, ఒంటరి మహిళలు,గీత కార్మికులు, చేనత


ే కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్

వ్యాధిగస
్ర ్తు లు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్ల కు ఆసరాతో భరోసానందించి అండగా

నిలవడం సామాజిక బాధత్యగా తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం భావించింది . అర్హు లైన వారందరికీ

ఆసరా పెన్షన్లు అందిస్తు న్నది. సమైక్య రాష్ట ం్ర లో తెలుగుదేశం ప్రభుత్వం నెలకు రూ.75

చొప్పున, కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.200 పెన్షన్ అందించాయి. అది కూడా కొన్ని వర్గా లకు

మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. 2004-14 (పదేళ్లలో) మద్య కాలంలో ఉమ్మడి రాష్ట ం్ర లో గత

ప్రభుత్వాలు పెన్షన్లకు కేవలం రూ.5,558 కోట్లు కేటాయించగా.. తెలంగాణ ప్రభుత్వం 2014-

2022 మధ్య కాలంలో రూ. 52,358.33 కోట్లు ఖర్చు చేసింది.

1. వృద్ధా ప్య పింఛన్లు

జీవిత చరమాంకంలో తమ పేదరికం వల్ల ఆర్థిక అభద్రతకు లోనవుతూ పెరిగిన వయసు


కారణంగా అమర్యాదలకు గురవుతూ భరోసాలేని జీవితాన్ని గడుపుతున్న 57 ఏండ్ల కు
పైబడిన వయో వృద్ధు లందరికీ తెలంగాణ ప్రభుత్వం ఆసరానందిస్తూ అండగా నిలుస్తు న్నది.

2022-23 నాటికి 16,36,604 మంది వయోవృద్ధు లకు, నెలకు రూ. 2016 చొప్పున రాష్ట ్ర
ప్రభుత్వం పింఛను అందిస్తు న్నది. గత ఎనిమిదేళ్ళుగా 16,441 కోట్ల రూపాయలను ప్రభుత్వం
వృద్ధా ప్య పించన్ల కోసం ఖర్చు చేసింది.
Page |3

2. వితంతువులకు పింఛన్లు

భర్త ను కోల్పోయి వితంతువుగా మిగిలిన ఆడబిడ్డ లకు తెలంగాణ ఆసరాగా నిలచింది .


వితంతువులకు నెలకు 2016 రూపాయల చొప్పున పింఛను ఇస్తు న్నది. రాష్ర్టంలోని వితంతు
పించను అందుకుంటున్న వారి సంఖ్య 2022-23 నాటికి 15,73,050 గా నమోదైంది. నేటవ
ి రకు
18,396 కోట్ల రూపాయలను ప్రభుత్వం వితంతువుల పించన్ల కోసం చెల్లి ంచింది.

3. ఒంటరి మహిళలకు పింఛన్లు

ఏ కారణం చేతనైనా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న 1,43,453 మంది ఆడబిడ్డ లకు


తెలంగాణ ప్రభుత్వం నెలకు 2016 చొప్పున పించను అందిస్తు న్నది. 2022-23 నాటికి
1346.80 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఒంటరి మహిళలకు పింఛన్ల రూపంలో చెల్లి ంచింది.

4. బీడీ కార్మికులకు పింఛన్లు

బీడీలు చుట్టి బ్రతుకునెల్లదీస్తు న్న 4,24,834 కార్మికులకు (అధిక శాతం మహిళలే) తెలంగాణ
ప్రభుత్వం నెలకు 2016 రూపాయలు చొప్పున పింఛన్లు ఇస్తు న్నది. 2022-23 నాటికి
5115.09 కోట్ల రూపాయలను ప్రభుత్వం బీడి కార్మికుల పించన్ల కోసం చెల్లి ంచింది.
బీడికార్మికుల కోసం ఫించను ఇస్తు న్న రాష్ట ం్ర తెలంగాణ మాత్రమే. ఒక కుటుంబంలో
ఇంకెవరైనా ఎలాంటి పెన్షన్ పొ ందుతున్నప్పటికీ, పీఎఫ్ ఖాతా కలిగిన బీడీ కార్మికులందరికీ
పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్
డేట్ ను తొలగించటంతో మరెందరో పెన్షన్ లబ్ది దారుల జాబితాలో చేరారు.

5. దివ్యాంగులకు పింఛన్లు

అంగవైకల్యం తో బాధపడుతున్న దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భరోసాను


కల్పిస్తు న్నది. అర్హు లైన 5,14,422 మంది దివ్యాంగులకు ప్రతి నెల రూ 3016 చొప్పున
Page |4

ఎనిమిదేండ్ల కాలం నుంచి 9267. 68 కోట్ల రూపాలయలను వారికి పించన్ల రూపంలో


చెల్లి ంచింది.

6. బో దకాలు బాధితులకు పింఛన్లు

రాష్ట ం్ర లోని 18041 మంది పైలేరియా (బో దకాలు) బాధితులకు ఆదుకోవాలని భావించిన రాష్ట ్ర
ప్రభుత్వం నెలకు 2016 చొప్పున వారికి పింఛను అందిస్తు న్నది. 2022-23 నాటికి 136.80 కోట్ల
రూపాయలను వారికి చెల్లి ంచింది

7. గీత కార్మికులకు పింఛన్లు

కల్లు గీత వృత్తి మీద ఆధారపడిన జీవిస్తు న్న రాష్ట ం్ర లోని 65,668 మంది గీత కార్మికులకు గౌడ
కులస్తు లకు నెలకు రూ. 2016 పించను అందుతున్నది. గత ఎనిమిదేండ్ల కాలంలో 2022-23
నాటికి 789.34 కోట్ల రూపాయలను ప్రభుత్వం గీత కార్మికుల పించన్ల కోసం చెల్లి ంచింది.
8. నేత కార్మికులకు ఫింఛన్లు

నేత వృత్తి పైన ఆధార పడి జీవిస్తు న్న పద్మశాలీలకు ప్రభుత్వం ఆసరాగా నిలిచింది .
రాష్ట ం్ర లోని 37,296 మంది నేత కార్మికులకు నెలకు 2016 రూపాయల చొప్పున పించను
అందుతున్నది. 2022-23 నాటికి 466.58 కోట్ల రూపాయలను ప్రభుత్వం చేనత
ే కార్మికుల
పించన్ల కోసం చెల్లి ంచింది.

9. డయాలసిస్ బాధితులకు ఫింఛన్లు

కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చికిత్సను పొ ందుతున్న 4,944 మందికి నెలకు


రూ.2016 చొప్పున రాష్ట ్ర ప్రభుత్వం పించను అందిస్తు న్నది. ఈ సంవత్సరం నుండి
Page |5

ప్రా రంభమైన పథకం ద్వారా రూ. 1.78 కోట్ల రూపాయలను చెల్లి ంచింది.

10.ఎయిడ్స్ బాధితులకు ఫింఛన్లు

రాష్ట ం్ర లోని 36,396 మంది ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ.2016 చొప్పున రాష్ట ్ర ప్రభుత్వం
పింఛను అందిస్తు న్నది. నేటి వరకు 398.34 కోట్ల రూపాయలను ఎయిడ్స్ బాధితుల పించన్ల
కోసం చెల్లి ంచింది.

కళాకారులకు ఫింఛన్లు
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సాహిత్య కళలకు పెద్ద పీట వేస్తు న్నది. ఈ
నేపథ్యంలో రాష్ట వ
్ర ్యాప్త ంగ వున్న అర్హు లైన 1967 మంది కళాకారులకు నెలకు రూ.3016
చొప్పున రూ. 49.30 కోట్ల ను నేటి వరకు చెల్లి ంచింది.

‘కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్’


నిరుపేద కుటుంబాలలో, ఆడబిడ్డ పెండ్లి అంటే సంతోషానికి బదులు అందో ళన కల్గించే అంశంగా
మారింది. ఆడపిల్లను గర్భంలోనే చంపేయడమో, పుట్టిన తర్వాత చంపేయడమో,
అమ్మేయడమనేది సాంఘీక దురాచారంగా కొనసాగడం అత్యంత బాధాకరం. ఆడపిల్ల అనగానే
తల్లిదండ్రు లకు భారం అనే భావన ను తొలగించి ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవత వచ్చినట్టేననే
సకారాత్మక భావనను పెంపొ ందించేందుకు సిఎం కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ముఖ్యంగా ఆడపిల్ల పెండ్లి కోసం ఆర్థిక భారంతో కుంగిపో యే నిరుపేద కుటుంబాలను పెండ్లి
ఖర్చుల అవస్థ లనుంచి గట్టెక్కించడానికి రాష్ట ం్ర లోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లి కి ఆర్థిక సాయం
చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. అందులో భాగంగా ఎస్సీ,
ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గా లకు కళ్యాణలక్ష్మి’ పథకాన్ని, మైనారిటీలకు షాదీ ముబారక్
పథకాలన్ని సిఎం కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తు న్నది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రు ల
కష్టా లను అర్థం చేసుకుని మేనమామ లా ఆడబిడ్డ పెండ్లికి ఆసరాగా నిలిచింది రాష్ట ్ర ప్రభుత్వం.
Page |6

పెండ్లీడుకొచ్చిన కూతురు పెండ్లి ఖర్చులకు రూ.1,00,116 ఆర్థికసాయం అందిసున్నది.


ఎనిమిదేండ్ల కాలంలో 11,86,523 నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మీ పథకం కింద ఇప్పటి
వరకు రూ 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.
కాగా ప్రభుత్వ నిబంధన ప్రకారం 18 ఏండ్లు నిండితేనే అమ్మాయిలకు పెండ్లి చేయాలనే
నిబంధన వున్నది. ఈ నిబంధన వల్ల రాష్ట ం్ర లో బాల్య వివాహాలు చాలావరకు తగ్గిపో యాయి.
కళ్యాణ లక్ష్మిపథకం కేవలం ఆర్థికంగా ఆసరానందించే అంశంగానే కాకుండా పరోక్షంగా
సామాజిక బాధ్యతనూ నిర్వరిస్తు న్నదని చెప్పవచ్చు. తద్వారా ప్రభుత్వం అమలు చేస్తు న్న
కళ్యాణ లక్ష్మి పథకం ద్విముఖ ఫలితాలను అందిస్తు న్నది. 2011-2014 మధ్యాకాలంలో
బాల్యవివాహాలు 56 శాతం కాగా, కళ్యాణ లక్ష్మి పథకం అమలయిన 2014-2022 మధ్య
కాలంలో చాలావరకు తగ్గిపో యాయి.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం


ఈ దేశంలో సాటి మనిషిని మరో మనిషి అంటుకోకూడదనే సామాజిక అంటరానితనం అత్యంత
దుర్మార్గ మైనదని సిఎం కెసిఆర్ చాలాసార్లు స్పష్ట ం చేశారు. దళితులకు ఆర్థిక వివక్షతో పాటు
సామాజిక వివక్ష అధనపు భారమని ఈ విధానం పో వాలని పలు మార్లు ఉద్ఘా టించారు. ఈ
నేపథ్యంలో ఎస్సీ కులాలను అటు సామాజిక వివక్షనుంచి దూరం చేయడంతో పాటు ఇటు
ఆర్థిక స్వావలంబనను కలిపించే దిశగా చర్యలు చేపట్టింది.
కేంద్ర, రాష్ట ్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం పేరిట గడిచిన ఏడు దశాబ్దా లుగా అనేక
పథకాలు ప్రవేశ పెట్టి, ఎంతో గొప్పగా అమలు చేస్తు న్నట్లు చెప్పినప్పటికీ ఈ వర్గా ల్లో
వెనుకబాటుతనం, పేదరికం మాత్రం పో లేదు. రిజర్వేషన్లు , ప్రత్యేక చట్టా లు, ప్రత్యేక నిధులు,
సబ్ ప్లా న్లు తదితర సదుపాయాలు, సౌకర్యాలు కల్పించామని చెబుతున్నప్పటికీ, వారి
బతుకుల్లో మౌలికమైన మార్పు రావడం లేదు. ఇప్పటికీ ఏదైనా వొక పల్లెకు పో యి ఈ
వూరిలో అత్యంత బీదవారు ఎవరూ అని అడిగత
ి ే...దళిత వాడనే చూయించే పరిస్థితి. ఈ
విషయాలన్నింటిపీ దృష్టిలో పెట్టు కుని కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల నిజమైన అభ్యున్నతికి
Page |7

కార్యాచరణ రూపొ ందించి అమలు చేస్తు న్నది. ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక వికాసంతో పాటు,
ఆర్థికంగా వారు నిలదొ క్కుకునేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టింది. స్వతంత్ర
భారతంలో ఈనాటికి ఈ వివక్ష కొనసాగడం అత్యంత హేయమైన చర్యగా రాష్ట ్ర ప్రభుత్వం
భావించింది. అందుకు అనుగుణంగా ఎస్సీ కులాల అభివృద్ధి దిశగా పలు సంక్షేమ అభివృద్ధి
పథకాలను అమలు చేస్తు న్నది. ఇతర సమాజానికి ప్రభుత్వం అమలుచేస్తు న్న అన్ని సంక్షేమ
పథకాలతో పాటు ప్రత్యేక పథకాలను ఎస్సీలకు రాష్ట ్ర ప్రబుత్వం ప్రత్యేకంగా అందిస్తు న్నది.
రాజకీయంగా కూడా వారికి ఎక్కువ అవకాశాలు కల్పించింది.

దళితబంధు

తరతరాలుగా వివక్షకు గురౌవుతున్న ఎస్సీకులాలకు ఆర్థిక గౌరవంతో పాటు, సామాజిక


గౌరవాన్ని పెంపొ ందించే దిశగా రాష్ట ్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని పథకాన్ని ప్రవేశపెట్టి,
విజయవంతంగా అమలు చేస్తు న్నది. దళితులను స్వయం సంమృద్దు లుగా, వ్యాపార
వర్గా లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట ్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సామాజిక బాధ్యతలో భాగంగా
అర్హత కల్గిన దళిత కుటుంబాలకు ఈ పథకం కింద ఎలాంటి బ్యాంకు లింకేజీగానీ,
సెక్యూరిటీగానీ లేకుండా, లబ్ధి దారుడు తిరిగి చెల్లి ంచాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే
రూ.10 లక్షల గ్రా ంటును ఉచితంగా అందజేస్తు న్నది.
ఈ పథకం కోసం అర్హు లైన 38,511 మంది దళితను గుర్తించి వారికి రూ. 3900 కోట్ల ను దళిత
బంధు పథకం ద్వారా అందించడం జరిగింది.
అదే సందర్భంలో దళిత బంధు పథకాన్ని అందుకుంటున్న వారు ఏదైనా అనుకోని
సందర్భంలో నష్టా లకు గురవ్వడం ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడానికి
రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ప్రభుత్వం తరఫున రూ. 10 వేల
కంట్రిబ్యూషన్ తో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం జరగుతున్నది.
కాగా..ఈ 2022-23 సంవత్సరానికి గాను ప్రతి నియోజకవర్గ ంలో (ఇప్పటికే హుజూరాబాద్ లో
అందిస్తు న్నందున మినహాయించి) కనీసం 1500 మంది అర్హు లైన కుటుంబాలను గుర్తించి
Page |8

వారికి ఇంటికి రూ. 10 లక్షల చొప్పున అందించేందుకు రూ.17,700 కోట్ల రూపాయలను


ప్రభుత్వం ఇప్పటికే కేటాయించడం జరిగింది. దీనిని దశల వారీగా అందించడం జరుగుతుంది.

దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం


దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో
నెలకొల్పాలనే గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 2016 ఏప్రిల్ 14 న హుసేన్ సాగర్
సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌ లో రూ.104 కోట్ల తో దాదాపు 12 ఎకరాల్లో ఏర్పాటు
చేయతలపెట్టిన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్
రావు భూమి పూజ చేసి, శంకుస్థా పన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన
పనులు సగానికిపైగా పూర్త య్యాయి, 2023 వేసవిలోగా పనులు పూర్తి చేసి దేశంలోనే అతి
పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టు కున్నారు.

తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు

రాష్ట ్ర ప్రభుత్వం కొత్త గా నిర్మిస్తు న్న నూతన సచివాలయానికి ‘డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌

తెలంగాణ రాష్ట ్ర సచివాలయం’ గా నామకరణం చేశారు. భారత దేశ ప్రజలు కుల, మత, లింగ,

ప్రా ంతాల వివక్ష లేకుండా అన్ని వర్గా లు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన

అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత ఆనాడే నిజ భారతం

ఆవిష్కృతమౌతుందని సిఎం కెసిఆర్ గారు భావించారు. అన్ని రంగాల్లో దార్శనికతతో

ముందుకుపో తూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట ం్ర , అంబేద్కర్

మహాశయుని పేరును రాష్ట ్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి పాలనలో దేశానికి

ప్రేరణగా నిలుస్తు న్నది.


Page |9

గిరిజనులకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు

రాష్ట ం్ర లో ఉమ్మడి జిల్లా ప్రధాన కేంద్రా లు, ఐటిడిఎ ప్రధాన కేంద్రా లు, గిరిజన జనాభా ఎక్కువగా

ఉండే ప్రా ంతాల్లో విస్త రించిన మొత్త ం 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గా ల్లో నిర్మిస్తు న్త 7200

చదరపు అడుగుల గిరిజన భవనాలకు ఒక్కో భవనానికి రూ. 1 కోటి చొప్పున మంజూరు

చేసింది.

రాష్ట ్ర రాజధాని హైదరాబాద్ లో 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ. 21.50 కోట్ల తో

కుమరం భీమ్ ఆదివాసీ భవన్ ను, 61,544 చదవరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 21.71

కోట్ల తో సేవాలాల్ బంజారా భవన్ల ను గిరిజన సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను

నిర్వహించుకోవడానికి నిర్మించడం జరిగింది.

అధికారికంగా ఆదివాసీ పండుగలు

రాష్ట ్ర ప్రభుత్వం గిరిజన సంస్కృతి, గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు వారి పండుగలైన సంత్

సేవాలాల్ జయంతి, కుమ్రంభీం జయంతి, వర్ధంతులు, బౌరాపూర్ జాతర, జంగుబాయి జాతర,

నాచారం జాతరలకు ప్రభుత్వం ప్రతిఏటా నిధులు విడుదల చేస్తూ , అన్ని సౌకర్యాలను

కల్పిస్తు న్నది. ప్రభుత్వం రెండేళ్ళకోసారి వచ్చే మేడారం జాతర కోసం ప్రతీ ఏటా రూ. 354

కోట్ల ను విడుదల చేస్తు న్నది.

ఎస్సీలకు విద్య – శిక్షణ

దళిత యువతీయువకులను గుర్తించి వారి వృత్తి నైపుణ్య శిక్షణిచ్చేందుకు, తెలంగాణ


ఆవిర్భవించి నాటినుంచి నేటివరకు 16,809 మందికి రూ. 102.21 కోట్ల ను రాష్ట ్ర ప్రభుత్వం
P a g e | 10

ఖర్చు చేసింది. ఈ పథకం కింద శిక్షణ పొ ందిన వారికి టిసిఎస్ కాగ్నిజెంట్ డెల్ సిస్కో జెన్
పాక్ట్ డెలాయిట్ ఎల్ అండ్ టీ అపో లో కేర్ వంటి ప్రముఖ జాతీయ అంతర్జా తీయ కంపెనీల్లో
ఉద్యోగావకావశాలు లభిస్తు న్నాయి.

ఎస్సీలకు మూడెకరాల భూమి


పూర్తిగా భూమిలేని వ్యవసాయ కుటుంబాలైన పేద ఎస్సీ మహిళా లబ్ధి దారులకు 100%

సబ్సిడీతో ఒక పంట సంవత్సరానికి పంట సహాయంతో పాటు 3.00 ఎకరాల భూమిని

అందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. గడిచిన

ఎనిమిదేండ్ల లో 17096.31 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి 6995 మంది అర్హు లైన

లబ్ధి దారులకు అందించింది. దీనికోసం 768.94 కోట్ల రూపాయలను 2014 నుండి 2022 వరకు

ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఎస్సీ పారిశ్రా మిక వేత్తలకు రాయితీలు


దళితులు కేవలం ఉద్యోగస్తు లుగానే కాకుండా వారిని పారిశ్రా మికవేత్తలను, పదిమందికి ఉపాధి
కలిపించే ఎంటర్ ప్రెన్యూయర్ల ను తయరు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఇప్పటివరకు1,60,914 మందికి రూ. 2013.64 కోట్ల రూపాయలను
సబ్సిడీల ద్వారా రాయితీలు కల్పించి ప్రో త్సహించింది.

టిఎస్ – ప్రైడ్
దళితులను ఎంటర్ ప్రెన్యుయర్ల ను చేసేందుకు ప్రభుత్వమే స్వయంగా పూనుకుని వారికి ఆర్థిక
సాయంతో పాటు వ్యాపార పారిశ్రా మిక రంగాల్లో మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పేందుకు
ఏర్పాటు చేసన
ి పథకం టిఎస్ ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రో గ్రా మ్ ఫర్ రాపిడ్ ఇంకుబేషన్ ఆఫ్
దళిత్ ఎంటర్ ప్రెన్యూయర్స్). ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ పార్కుల్లో స్థ లాలను
కేటాయించండం, పెద్ద పరిశమ
్ర లతో ఒప్పందాలకోసం సహకరించడం, ఆర్థిక సాయం తో పాటు
P a g e | 11

అధనపు పెట్టు బడి రాయితీలను అందించడం వంటి సహకారాన్ని రాష్ట ్ర ప్రభుత్వం


అందిస్తు న్నది. ఇతరులకు భిన్నంగా రాయితీలను ఇస్తు న్నది.
రాష్ట ్ర ప్రభుత్వం ఏర్పాటయిన 2014 నాటినుంచి నేటి వరకు 60,904 మంది దళితులకు
రూ.2,747 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

ఎస్సీ లకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్


పలు సంక్షేమ అభివృద్ధి పథకాలతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం
దళిత నివాసాల్లో వాడల్లో వెలుగులు నింపే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి
దళితుని ఇంటికి 101 యూనిట్ల లోపు విద్యుత్తు ను పూర్తి ఉచితంగా అందిస్తు న్నది.
ఇప్పటివరకు 18,30,478 దళిత గృహాలకు రూ.251.36 కోట్లు ఖర్చుతో ఉచిత విద్యుత్ ను
రాష్ట ్ర ప్రభుత్వం అందించింది.

ఎస్సీలకు విద్య
తర తరాలుగా విద్యకు దూరం చేయబడిన ఎస్సీ కులాలకు నాణ్యమైన విద్య అందించాలని
రాష్ట ్ర ప్రభుత్వం భావించింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే డా. బిఆర్ అంబేద్కర్ ఆశయాల
సాధన దిశగా దేశానికే ఆదర్శంగా ఎస్సీ గురుకులాలలో విద్యను కొనసాగిస్తు న్నది. ఈ
గురుకులాల్లో విద్యను అభ్యసించిన విద్యార్తు లు అత్యంత ప్రతిష్టా త్మక విద్యా సంస్థ ల్లో
అడ్మిషన్లు సాధించి డాక్టర్లు గా ఇంజనీర్లు గా ఐటి ప్రొ ఫెషనర్లు గా విజయతీరాలకు
చేరుకుంటున్నారు. ఇప్పటివరకు 268 గురుకుల విద్యాసంస్థ లను నెలకొల్పి పాఠశాల విద్య తో
పాటు ఇంటర్ విద్య డిగ్రీ విద్యను అందిస్తు న్నది.

ఎస్టీల సంక్షేమం
ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్ట ం (సబ్ ప్లా న్)
P a g e | 12

తర తరాలుగా వివక్షకు గురవుతున్న సామాజిక వర్గా ల్లో ఎస్టీలు ప్రధానంగా కనిపిస్తా రు.

ప్రధాన స్రవంతికి దూరంగా అడవులు కొండలు గుట్ట ల్లో జీవించే గిరిజనులను జన జీవన

స్రవంతి కి దగ్గ రగా తీసుకురావాలనే రాజ్యాంగ రచయిత డా బాబాసాహెబ్ అంబేద్కర్

ఆశయాలకనుగుణంగా ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం రాష్ట ్ర బడ్జెట్ లో

అత్యధిక నిధులను ఎస్టీల కోసం ఖచ్చితంగా కేటాయింపులు చేయాలనే నిబంధనను

పటిష్టంగా అమలు చేస్తు న్నది. ఎస్టీ సబ్ ప్లా న్ కింద రాష్ట ్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్ల లో రూ.

47,258. 34 కోట్ల ను ఖర్చు చేసింది.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రా మిక వేత్తలకు అండగా ‘టీఎస్ – ప్రైడ్’


ఎస్టీలను పారిశ్రా మిక వేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం టి ప్రైడ్ పథకాన్ని
అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 13,264 ఔత్సాహిక పారిశ్రా మిక వేత్తలకు వారు
ప్రా రంభించిన వ్యాపారల్లో పలు ప్రో త్సాహకాలను అందించింది. అందుకోసం రూ.639.24 కోట్ల ను
ఖర్చు చేసింది.
ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
రోడ్లు తాగునీరు తదితర అభివృద్ధి కార్యక్రమాలు పథకాలతో పాటు, కొండలు కోనల్లో జీవించే
గిరిజనులకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేదిశగా రాష్ట ్ర ప్రభుత్వం కార్యాచరణ
చేపట్టింది. వారి గృహావసరాలకోసం 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను అందించాలని
నిర్ణయించింది. ఈ విధానం ద్వారా 100942 ఎస్టీ గృహాలకు ఉచిత విద్యుత్ అందుతున్నది.
ఇందుకోసం 2014 నుంచి నేటి వరకు రూ.192 కోట్ల ను ఖర్చు చేసింది. అదే సందర్భంలో
రూ.221 కోట్ల ను ఖర్చు చేసి 3433 గిరిజన ఆవాసాల్లో విద్యుత్ వాడకం కోసం, మోటార్లు
మిల్లు లు తదితర నిత్యావసరాల కోసం అవసరమయ్యే 3 ఫేస్ కరెంటు సౌకర్యాన్ని కూడా
ప్రభుత్వం కల్పించింది.

తెలంగాణ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా ‘రిజర్వేషన్ల పెంపు’


P a g e | 13

తెలంగాణ రాష్ట ం్ర బలహీన వర్గా ల రాష్ట ం్ర . ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గా లే 90 శాతానికి పైగా
ఉన్నారు. తెలంగాణ రాష్ట ్ర సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాల్సిన
అవసరం ఉందని టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అభిప్రా యపడింది. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లో
ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలైంది. కానీ తెలంగాణలో 10 శాతం దాకా ఎస్టీలున్నారు.
రాజ్యాంగబద్ధ ంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. విద్యా పరంగా,
సామాజికంగా వెనుకబడిన ముస్లిం కులాలకు 4 శాతమే రిజర్వేషన్ అమలవుతున్నది. కానీ,
వారి జనాభా 12 శాతం కన్నా ఎక్కువున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎస్టీల స్థితిగతులపై
అధ్యయనం చేయడానికి చెల్లప్ప కమిషన్ ను, ముస్లింల స్థితిగతులపై అధ్యయనం
చేయడానికి సుధీర్ కమిటీని, బీసీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి బి.ఎస్. రాములు
నాయకత్వంలో బీసీ కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్లు ఇచ్చిన నివేదికల ప్రకారం
ఎస్టీలు, వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2017 ఏప్రిల్ 16 న తెలంగాణ రిజర్వేషన్ బిల్లు 2017 ను అసెంబ్లీ లో ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్టీల రిజర్వేషన్ల ను 6 నుంచి 10
శాతానికి, వెనుకబడిన ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచారు. దీంతో
తెలంగాణలో రిజర్వేషన్లు 62 శాతం వరకు పెరిగాయి. పెంచిన రిజర్వేషన్ల కు రాజ్యాంగబద్ధ త
కల్పించడం కోసం 9 వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ కోరింది.
తెలంగాణలో రిజర్వేషన్ల వివరాలు :
ఎస్సీ : 15 శాతం
ఎస్టీ : 10 శాతం ( తెలంగాణ ఏర్పాటుకు ముందు 6 శాతం)
బీసీ : 25 శాతం (బీసీ ఎ-7,బి-10,సి-1,డి-7)
ముస్లిం (బీసీ-ఇ): 12 శాతం (తెలంగాణ ఏర్పాటుకు ముందు 4 శాతం)

మద్యం లైసెన్సుల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు


P a g e | 14

రిటైల్ మద్యం దుకాణాల్లో ఎస్టీలకు తగినంత ప్రా తినిధ్యాన్ని కల్పించడానికి రాష్ట ్ర ప్రభుత్వం

వారికి 5 శాతం రిజర్వేషన్ ను కల్పించింది. ఈ రిజర్వేషన్ ప్రకారం 131 మంది ఎస్టీలకు రిటైల్

మద్యం దుకాణాలను కేటాయించడం జరిగింది.

ఎస్సీలకు, గౌడులకు కూడా మద్యం దుకాణాల కేటాయింపు : రాష్ట ్ర ప్రభుత్వం 2021-23

లైసన
ె ్సులో ఎ 4 రిటైల్ దుకాణాల్లో గౌడులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం మద్యం

దుకాణాల్ని కేటాయించింది.

గ్రా మ పంచాయితీలుగా గిరిజన తాండాలను

స్వతంత్ర భారత చరితల


్ర ో గిరిజన రాజకీయ సాధికరతా దిశగా వొక విప్ల వాత్మక నిర్ణయాన్ని

తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్నది. తెలంగాణ కు స్వయం పాలన ఫలాలను

అందిస్తు న్న నేపథ్యంలో గూడాలు తాండాలకు స్వయం పాలన విధానాన్నిఅమలు చేయాలని

సిఎం నిర్ణయించారు. ‘మా తాండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ఉద్యమ ఆకాంక్షకు

సిఎం కెసిఆర్ కార్యరూపమిచ్చారు. 500 జనాభాను మించి వున్న 2471 తాండాలు,

గూడాలను., నూతనంగా గ్రా మ పంచాయతీలుగా మార్చి కేసీఆర్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.

దాంతో గతంలోని 675 కలుపుకుని మొత్త ం 3146 తాండాలు గూడాలు గ్రా మ పంచాయతీలుగా

మారాయి. తద్వారా వేలాది మంది ఆదివాసీ లంబాడీ గిరజ


ి న యువతీ యువకులను

సర్పంచులుగా వార్డు మెంబర్లు గా, రాజకీయ అధికారంలో భాగస్వాములను చేసిన ఘనత

తెలంగాణ ప్రభుత్వానిదే.

ఎస్టీ పారిశ్రా మిక వేత్తలకు ప్రో త్సాహకాలు

‘‘ముఖ్యమంత్రి ఎస్టీ ఎంటర్ ప్రెన్యూయర్ ఇన్నోవేషన్ స్కీం’’ ద్వారా ఎస్టీ యువతకు రాష్ట ్ర

ప్రభుత్వం పలు ప్రో త్సహకాలు అందిస్తు న్నది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 162 మంది
P a g e | 15

అర్హు లైన వారిని గుర్తించి రూ. 67.19 కోట్ల ప్రో త్సహకాన్ని సబ్సిడీ రూపంలో అందచేసింది.

అంతేకాకుండా ఎం ఎస్ ఎం ఈ ద్వారా 58 యూనిట్ల ను అర్హు లూన వారికి అందించింది.

ఇందుకు గాను రూ. 10.32 కోట్ల ను ఖర్చు చేసింది. ఫార్మర్ ప్రో డ్యూస్ ఆర్గ నజ
ై ేషన్ల ను ఏర్పాటు

చేసి 64 యూనిట్ల కు రూ.15.46 కోట్ల ను ఖర్చు చేసింది. సిఎం గిరి వికాస్ ’’ పథకం కింద

18,967 మంది అర్హు లైన ఎస్టీలకు 93.67 కోట్ల ను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎకనామిక్

సపో ర్టు స్కీం (ఈ ఎస్ ఎస్ ) కింద 79,220 మంది లబ్ది దారులకు రూ.422.66 కోట్ల ను ఖర్చు

చేసింది. ట్రైకార్ ’ పథకం ద్వారా 3888 మంది లబ్ధి దారులకు 97.68 కోట్ల ను ఖర్చు చేసింది.

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు

జనాభా దామాశా ప్రకారం డా బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం హక్కులను అమలు

చేయాలనే ధృఢ సంకల్పంతో కెసిఆర్ ప్రభుత్వం వున్నది. అందులో భాగంగా ఎస్టీలకు విద్యా

ఉద్యోగ రంగాల్లో ప్రస్థు తం అమలవుతున్న 6 శాతం రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచి దేశానికే

ఆదర్శంగా నిలిచింది. అదే సందర్భంలో ఎస్సీ బీసీ మైనారిటల


ీ రిజర్వేషన్ ను కూడా రాష్ట్రా లు

తమ జనాభాను అనుసరించి పెంచుకునేలా అనుమతివ్వాలని కేంద్రా న్ని రాష్ట ్ర ప్రభుత్వం

పలుమార్లు డిమాండు చేస్తూ నే వున్నది.

బీసీల సంక్షేమం
గొర్రెల పంపిణీ
P a g e | 16

గ్రా మీణ వృత్తు లకు జవసత్వాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ కు ఊపిరి పో సే సంకల్పంతో రాష్ట ్ర
ప్రభుత్వం యాదవులకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం
చుట్టింది. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ తాను ప్రా తినిధ్యం వహించే గజ్వేల్
నియోజక వర్గ ంలోని కొండపాక గ్రా మంలో 20 జూన్, 2017 న ప్రా రంభించారు.
గొర్రెల పంపిణీ పథకం సబ్సిడీ లలో భాగంగా ఒక్కో యూనిట్‌ లో 20 గొర్రెలు, ఒక పొ ట్టేలు
వుంటాయి. ఒక్కో యూనిట్ కు రూ. లక్షా 25 వేలు అవుతుంది. ఇందులో 25 శాతం
(రూ.31,250) లబ్ధి దారుడు, మిగతా 75 శాతం (రూ.93,750) ప్రభుత్వం సబ్సిడీ అందిస్తు ంది.
రాష్ట ం్ర లో 8109 ప్రా థమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలుండగా, వాటిలో 7,61,895
మంది సభ్యులుగా వున్నారు.
తెలంగాణలో గొర్రెల పెంపకంపై ఆధారపడ్డ యాదవ, గొల్ల కుర్మ కులాల వారి కోసం రూ. 5,000
కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రాష్ట ్ర ప్రభుత్వం వాటా రూ.3751.15 కోట్లు . లబ్ధి దారుల వాటా
రూ.1250.38 కోట్లు . ఈ నిధులతో రాష్ట ్ర ప్రభుత్వం మొత్త ం 82,64,592 గొర్రెలను 3,93,552
మందికి పంపిణీ చేసింది. ఆ గొర్రెలు మరో 1 కోటి 32 లక్షల గొర్రె పిల్లలు జన్మించాయి, ఈ
గొర్రెలతో గొల్ల , కురుమలకు రూ.7,920 కోట్ల కు పైగా సంపద సమకూరింది.
మాంసం ఉత్పత్తి లో దేశంలోనే తెలంగాణ నెం.1 గా నిలిచింది.కేంద్ర ప్రభుత్వ లెకల ప్రకారం
రాష్ట ం్ర లో 2015-16 లో గొర్రె మాంసం ఉత్పత్తి 1.35 లక్షల టన్నులు కాగా, 2020-21 లో 3.03
లక్షల టన్నులకు చేరింది. అంటే 124% పెరుగుదల నమోదైంది. రాష్ట ం్ర లో మాంసం
వినియోగం భారీగా పెరిగింది. జాతీయ సగటు తలసరి వినియోగం 5.4 కేజీలు కాగా
తెలంగాణలో ఇది 21.17 కేజీలు. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి అయ్యే గొర్రెలు, మేకల సంఖ్య
గణనీయంగా తగ్గింది. పథకం ప్రా రంభానికి ముందు ప్రతిరోజూ సుమారు 600-700 లారీల
గొర్రెలు, మేకలు రాష్ర్టానికి దిగుమతి కాగా ఇప్పుడు వాటి సంఖ్య 80-100 లారీలకు తగ్గ డం
మాంసం ఉత్పత్తి లో తెలంగాణ సాధించిన స్వయం సమృద్ధికి నిదర్శనం.
పంపిణీ చేసిన గొర్రెలకు బీమా సౌకర్యం కూడా కల్పించారు. గొర్రెల కోసం 90 శాతం సబ్సిడీతో
షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సబ్సిడీ గొర్రెలకు ఉచితంగా యూనిట్‌కు
P a g e | 17

4 బస్తా ల దాణాను అందిస్తు న్నది. మిగతా గొర్రెలకు 75 శాతం సబ్సిడీతో దాణా పంపిణీ
చేయనున్నారు.
గొర్రెల పంపీణికి ప్రభుత్వం రూ.11 వేల కోట్ల తో ప్రణాళిక రూపొ ందించింది. మొదటి విడతలో
3.94 లక్షల మందికి రూ.5,001.53 కోట్ల ఖర్చుతో 82.74 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది.
రెండో విడతలో రూ.6,125 కోట్ల ఖర్చుతో 3.50 లక్షల మందికి 73.50 లక్షల గొర్రెలను పంపిణీ
చేయనున్నది.

చేపల పంపిణీ - బెస్త, ముదిరాజుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకం

 తెలంగాణ రాష్ట ం్ర లో మత్య పరిశమ


్ర అభివృద్ధి చెందడానికి, దాదాపు 4 లక్షల మంది

మత్స్యకారులకు ప్రత్యక్షంగా, ఈ రంగంపై ఆధారపడిన పరోక్షంగా ఉపాధి లభించేలా వారికి

ఉచితంగా 100 శాతం సబ్సిడీతో చేపపిల్లలనిస్తూ , చెరువుల్లో పెంచుతున్నది.

చేపల పంపిణీ కార్యక్రమాన్ని 3 అక్టో బర్, 2016 న ప్రా రంభించారు.

 తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం 2014 నుంచి 2022 డిసెంబర్ నాటికి ఎనిమిదేండ్ల లో రూ. 397 కోట్ల

78 లక్షల విలువైన చేప పిల్లలను, రూ.20 కోట్ల 80 లక్షల విలువైన రొయ్య పిల్లలను

జలాశయాలు, చెరువుల్లో పెంచడం జరిగింది. తద్వారా 14 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి

జరిగింది.

 దీని వల్ల రాష్ట ం్ర లో మత్స్యకారులకు రూ.7,631 కోట్ల ప్రయోజనం చేకూరింది. 2017 లో

మత్సకారుని సగటు ఆదాయం రూ.48 వేలు ఉంటే అది 2022 నాటికి రెట్టింపైంది.

మత్స్య సంపద ఉత్పత్తి (చేపలు+రొయ్యలు కలిపి)

 2014 లో : 2,49,633 టన్నులు (ఏడాదికి) ఉండగా,

 2022 నాటికి : 3,89,969 టన్నులు(ఏడాదికి) పెరిగింది.

మత్స్య సంపద విలువ (చేపలు+రొయ్యలు కలిపి)


P a g e | 18

 2014 లో : రూ. 2,479 కోట్లు (ఏడాదికి) ఉండగా,

 2022 నాటికి : రూ. 5,859 కోట్లు (ఏడాదికి) పెరిగింది.

 రాష్ట ం్ర లో 3.2 లక్షల మంది అర్హు లైన మత్స్యకారులకు ప్రభుత్వం రూ.6 లక్షల ప్రమాద

బీమా కల్పిస్తు న్నది.

బీసీలకు ఆత్మగౌరవ భవనాలు

బీసి కులాలుగా పరిగణింపబడే గొల్ల , కురుమ, రజక, నాయిబ్రహ్మణ, శాలివాహన వంటి


ఆయా వర్గా ల ప్రజల కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం
తీసుకున్నది. ఆయా బీసి వర్గా ల ప్రజలు రాష్ట ్ర వ్యాప్త సదస్సులు నిర్వహిచుకోవడానికి, ఆ
వర్గా లలోని పేద కుటంబాల వివాహలు జరిపించుకోవడానికి, బీసిలకు సంబంధించిన ప్రభుత్వ
ప్రత్యేక కార్యక్రమాలు వంటి వాటిని జరుపుకోవడానికి ఈ భవనాలు ఉపయోగ
పడుతాయి.అందులో భాగంగా గొల్ల , కుర్మల కోసం హైదరాబాద్ లో రూ.10 కోట్ల వ్యయంతో 5
ఎకరాల చొప్పున  స్థ లం కేటాయించి, అందులో యాదవ్, కురుమ భవన్ లను
నిర్మించనున్నారు. యాదవ, కురుమ సంక్షేమ భవనాల నిర్మాణానికి కోకాపేటలో ప్రభుత్వం
కేటాయించిన భూమిలో డిసెంబర్ 29, 2017 న సీఎం కేసీఆర్ శంకుస్థా పన చేశారు.

గీత, చేనేత, మత్స్య కార్మికులకు ప్రమాద బీమా

వృత్తి నే జీవనాధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తు న్న ఆయా వర్గా ల ప్రజలకు రాష్ట ్ర
ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తు న్నది. దానిలో భాగంగా గొర్రెల పెంపకందారులు,
మత్స్యకారులు, చేనత
ే కార్మికులు, కల్లు గీత కార్మికుల కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున
ప్రమాద బీమా కల్పిస్తు న్నది. ఒకవేళ వారు మరణించినా, శాశ్వత వైకల్యం పొ ందినా సమాన
P a g e | 19

పరిహారం అందిస్తు న్నారు. గీత పారిశ్రా మిక సంఘాలు, మత్య్స కార్మిక సంఘాల్లో రిజిస్ట ర్
అయి సొ సైటీల్లో పేర్లు నమోదు చేసుకున్న సభ్యులందరికీ బీమా సౌకర్యం లభిస్తు ంది.

కల్లు దుకాణాల పునరుద్ధ రణ

తెలంగాణలో కల్లు గీత ప్రధాన వృత్తి , ఆ వృత్తి ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
తీసుకుంటున్నది. ప్రజలకు ప్రా ణహాని కలగని మద్యం, స్వచ్ఛమైన కల్లు అందుబాటులో
ఉంచాలని తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను పునరుద్ద రించింది.
కల్లు కాంపౌండ్ల ను పునరుద్ధ రిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 9, 2014 న ఉత్త ర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయంతో 50 వేల మంది గౌడ కులస్తు లకు ఉపాధి లభించింది. హరితహారం
కార్యక్రమంలో భాగంగా రాష్ట వ
్ర ్యాప్త ంగా అన్ని గ్రా మాల్లో చెరువు కట్ట లపై ఈత చెట్లను
నాటించింది.

గీత కార్మికుల సంక్షేమం :


 గీత భవన్ నిర్మాణానికి హైదరాబాద్ లో 5 ఎకరాల స్థ లం కేటాయించారు. రూ.5 కోట్ల
నిధులు మంజూరు చేశారు.
 తాటి చెట్లపై పన్ను రద్దు చేయడమేగాక, పాత బకాయిలనూ మాఫీ చేసింది.
 లైసన
ె ్సు కాలపరిమితిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచింది.
 గీత కార్మికులకు అందించే సబ్సిడీ రూ.25 వేల నుంచి రూ.1 లక్షకు పెంచారు.
 నీరా పాలసీని ఏర్పాటుచేసిన ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట ్ర
ప్రభుత్వం తరుఫున హైదరాబాద్‌లో నీరా స్టా ల్స్ ఏర్పాటు చేశారు.
 ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో తొలి స్టా ల్‌ఏర్పాటు చేసిన ప్రభుత్వం తర్వాత  ఔటర్‌ రింగ్‌రోడ్డు
చుట్టూ స్టా ళ్లు ఏర్పాటు చేసేందుకు ఆబ్కారీ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తు న్నది.

నేతన్నకు చేయూత
P a g e | 20

రాష్ట ం్ర లోని చేనత


ే కార్మికులకు అండగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది
దానిలో భాగంగా రాష్ట ్ర వ్యాప్త ంగా డిజిటల్ హ్యండ్ లూమ్ సర్వేనిర్వహించి స్వయంగా చేతి
ద్వార నేతపని చేసే 21,585 కార్మికులను అలాగే 43,104 పవర్లూ మ్ ద్వారా చేసే కార్మికులను
గుర్తించి వారికి జియోట్యాంగ్ నంబర్ల ను ఇవ్వడం జరిగింది తద్వారా ప్రభుత్వం అందించే
ప్రో త్సాహకాలు, పథకాలలో నిజమైన చేనేత కార్మికులకు ప్రయోజనాలను నేరుగా లబ్ధి దారుల
ఖాతాల్లో కి పారదర్శకంగా బదిలీ చేయడానికి మార్గ ం సులబతరమైంది.
చేనత
ే మిత్ర పథకం ద్వారా సబ్సిడీపై నూలు, రసాయనాలు ముడి సరుకులను

అందిస్తు న్నది రాష్ట ్ర ప్రభుత్వం. నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై ప్రస్తు తం

ఇస్తు న్న సబ్సిడీని 20 శాతం నుంచి 40 శాతంకి పెంచింది.  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10 శాతం

సబ్సీడితో తో నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ లభిస్తు ంది. ఈ పథకం ద్వారా ఇప్పటి

వరకు రూ. 33.17 కోట్లు 20,501 మంది చేనేత కార్మికులకు సబ్సిడీ ద్వారా వారి ఖాతాలకు

జమ చేయడం జరిగింది.

రైతుబీమా తరహాలో చేనత


ే వృత్త్తి కార్మికులకు కూడ నేతన్నబీమా పథకాన్ని ప్రభుత్వం

అమలుచేస్తు న్నది.18 నుండి 59 సంవత్సరాలోపు కార్మికులకు ఈ బీమా వర్తిస్తు ంది.

చనిపో యిన నేతన్న కుటుంబానికి 5 లక్షల పరిహరం 10 రోజుల్లో అందుతున్నది.

రుణ మాఫీ పథకం ద్వారా చేనేత కార్మికులు బ్యాంకులనుండి లేదా ఇతర ఫైనాన్స్

కంపేనీనుండి తీసుకున్న రూ.1 లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది ఈ పథకం కింద,

ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.28.96 కోట్ల చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసింది.

పావలావడ్డీ పథకం ద్వారా చేనేత కార్మికులకు, సో సైటిలకు రుణాలను అందిస్తు న్నది. ఈ

పథకం ద్వారా ఇప్పటి వరకు 119.9 కోట్ల రుణాలను 523 సొ సైటీలకు అందించడం జరిగింది.

ప్రభుత్వం చేనేతరంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిపేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను

చేపడుతున్నది. చేనత
ే పాలసీ (T-TAP), చేనత
ే దారులకు పవర్లూ మ్ గ్గా లపై ప్రత్యేక శిక్షణ
P a g e | 21

కార్యక్రమాలు, వరంగల్ లో కాకతీయ మెగా టెక్ట్సైల్ పార్క్, రాష్ట ం్ర లోని వివిధ ప్రా ంతాలలో

చేనత
ే పార్కుల ఏర్పాటు, బతుకమ్మ చీరలను తయారుచేపించి నేరుగా ప్రభుత్వం

కోనుగోలుచేయడం వంటి కార్యక్రమాలను చేపట్ట ంది.

తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రో త్సహకాలందించే ఉద్ధేశ్యంతో

‘నేతన్నకు చేయూత’ అనే పొ దుపు పథకానికి శ్రీకారం చుట్టింది. భూదాన్ పో చంపల్లి వేదికగా

ఈ పథకాన్ని ప్రభుత్వం జూన్ 24, 2017 న ప్రా రంభించింది. ఒక నెలలో పొ ందే కూలీలో 8 శాతం

వాటాను నేతన్న జమ చేస్తే, ప్రభుత్వం 16 శాతం జమ చేస్తు ంది. నేతన్నకు చేయూత

పథకానికి రూ.110 కోట్లు (01 సెప్టెంబర్, 2020) కరోనా సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం

నేతన్నకు చేయూత పథకానికి రూ.110 కోట్లు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం నేతన్నలను

కష్ట కాలంలో ఆదుకున్నది.  నేతన్నకు చేయూత పథకానికి సంబంధించిన పొ దుపు

డబ్బులను నేత కార్మికులు గడువుకు ముందే తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన

వెసులుబాటుతో 25 వేల మందికి లబ్ధి చేకూరింది.  చేనత


ే కార్మికులకు రూ.96.43 కోట్లు ,

పవర్‌లూం కార్మికులకు రూ.13 కోట్లు మొత్త ంగా రూ.110 కోట్ల నిధులు అందుబాటులోకి

వచ్చాయి.

సెలూన్ల కు ఉచిత విద్యుత్- నాయి బ్రా హ్మణులకు చేయూత

రాష్ట ం్ర లో నాయి బ్రా హ్మణ ఫెడరేషన్ కు ప్రభుత్వం వ్యక్తిగత ఆర్థిక సహాయం పథకం కింద బీసీ

ఫెడరేషన్ ద్వారా 50 శాతం సబ్సిడీపై ఆర్థిక సహాయాన్ని అందిస్తు న్నది. నాయి బ్రా హ్మణులకు

రూ.1 లక్ష ఆర్ధిక సహాయంతో రాష్ట ం్ర లోని నాయి బ్రా హ్మణులకు కొత్త గా క్షౌర శాలలు

పెట్టు కునేందుకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేక నిధులను ఫేడరేషన్

ద్వారా అందిస్తు న్నది. నాయీ బ్రా హ్మణుల కోసం సెలూన్‌లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్
P a g e | 22

సరఫరా సెలూన్ల కు ఈ పథకం ద్వారా 34,634 నాయీ బ్రా హ్మణులు లబ్ధి పొ ందుతున్నారు.

ఇప్పటి వరకు రాష్ట ్ర ప్రభుత్వం రూ.147.20 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తు న్నది.

రజకులకు ఆధునిక లాండ్రీ యంత్రా లు, దో భీ ఘాట్ల నిర్మాణం

రజకులు తమ వృత్తు లను సాఫీగా కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక చేయూత

అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దో భీ ఘాట్ల నిర్మాణం, ఆధునిక యంత్రా లతో లాండ్రీల

ఏర్పాటు, వ్యక్తిగత ఆర్ధిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తో ంది. ఈ

పథకం కింద మోడ్రన్ దో భీఘాట్ల నిర్మాణానికి 1485.11 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయడం

జరిగింది. రాష్ట ్ర వ్యాప్త ంగా 312 దో భీ ఘాట్ల నిర్మాణాన్ని చేపట్ట గా కోన్ని పూర్తి చేసుకుని మరి

కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. దీంతో దాదాపు 6240 వేల మంది రజకులు లబ్ధి పొ ందారు.

ఒక్కొదాన్ని రూ.5.60 లక్షల వ్యయంతో నిర్మించాలని మొదట నిర్ణయించినప్పటికీ మోడ్రన్

పద్ధ తిలో ఈ దో బీఘాట్ల నిర్మాణం చేపట్టా లని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి.. ఈ

వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచారు. దో బీఘాట్ల తో పాటు 43 ఆధునిక మోడ్రన్ మెకనైజ్డ్

లాండ్రీ యూనిట్ల ను ఒక్కో యూనిట్ కు రూ.52.04 లక్షలతో నిర్మించేందుకు ప్రభుత్వం

ప్రణాళికలు రూపొ ందించింది. 8 జిల్లా ల్లో పైలెట్ ప్రా జెక్టు కింద నిర్మించేందుకు రజక ఫెడరేషన్

రూ.3.77 కోట్లు విడుదల చేసింది. ఆధునిక యంత్రా లతో లాండ్రీలను ఏర్పాటు చేసే పనులు

వివిధ దశల్లో వున్నాయి.

మైనారిటీల సంక్షేమం
అధికారికంగా రంజాన్ క్రిస్టమస్ వేడుకలు

గంగా జమున తెహజీబ్ కు ప్రతిరూపంగా నిలిచిన తెలంగాణ సామాజిక స్వరూపాన్ని మరింత


ద్విగుణకృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తు న్నది. దేశంలో మైనారిటల
ీ ుగా
P a g e | 23

గుర్తింపు పొ ందిన పలు రకాల మతాలకు భరోసానిస్తూ వారి సాంప్రదాయాలను విశ్వాసాలను


గౌరవిస్తూ వస్తు న్నది.
మైనారిటీ గురుకులాలు

రాష్ట వ
్ర ్యాప్త ంగా వున్న మైనారిటీ విద్యార్థు ల కోసం 408 రెసడ
ి ెన్షి యల్ విద్యాసంస్థ లను

నెలకొల్పింది. ఇందులో 204 ఉన్నత విద్యా పాఠశాలలు., వాటితో పాటు 204 జూనియర్

రెసిడెన్షి యల్ కళాశాలలున్నాయి. ఈ జూనియర్ కాలేజీలు ప్రస్తు తం వున్న గురుకులాల

క్యాంపస్ లోనే కొనసాగుతాయి.

ఓవర్సీస్ స్కాలర్ షిప్పులు

ముఖ్యమంత్రి విదేశీ విద్య స్కాలర్ షిప్ పథకం ’’ కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే
అర్హు లైన మైనారిటీ విద్యార్థు లకు రాష్ట ప
్ర భ
్ర ుత్వం పూర్తి ఉచితంగా రూ.20 లక్షల గ్రా ంటును
అందిస్తు న్నది. ఇప్పటివరకు 2701 మంది విద్యార్థు లకు రూ.435 కోట్ల ను ఇప్పటివరకు రాష్ట ్ర
ప్రభుత్వం చెల్లి ంచింది.
క్రిస్టియన్ భవన్ నిర్మాణం
హైద్రా బాద్ అత్యంత ఖరీదైన కోకాపేట ప్రా ంతంలో క్రిస్టియన్ల కోసం 2 ఎకరాల్లో రూ. 2.5 కోట్ల
ఖర్చుతో నిర్మించాలని రాష్ట ్ర ప్రభుత్వం సంకల్పించింది.

అనీస్ ఉల్ గుర్బా భవన నిర్మాణం


ముస్లిం అనాథలకోసం తెలంగాణ ప్రభుత్వం హైద్రా బాదులో 39 కోట్ల తో అనీస్ ఉల్ గుర్భా
భవనాన్ని నిర్మించింది.
ఆజ్మీర్ లో రుబాత్
ముస్లింల పవిత్ర దర్గా రాజస్థా న్ లోని అజ్మీర్ వద్ద తెలంగాణనుంచి సందర్శనకు వెల్లి న భక్తు ల
సౌకర్యార్థం రుబాత్ (విశ్రా ంతి భవనం) ను రూ. 5 కోట్లు కేటాయించింది.
ఇమాం మౌజంలకు గౌరవ వేతనం
P a g e | 24

ఇమామ్, మౌజమ్ లకు రాష్ట ్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని అందిస్తు న్నది. ఇమామ్లు
మౌజాన్ల కు నెలకు రూ. 5000 చొప్పున ఇప్పటివరకు రూ.60 కోట్ల ను విడుదల చేయడం
జరిగింది.

మహిళా, శిశు సంక్షేమం


కేసీఆర్ కిట్

ప్రభుత్వఆసుపత్రు ల్లో ప్రసవంచేయించుకునే మహిళలకు తగిన ఆర్థిక సహాయం


అందించడంతో పాటు, తల్లీ బిడ్డ లకు అవసరమైన వస్తు వులను ఉచితంగా అందించే కేసీఆర్కిట్
అనే పథకాన్నితెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తు న్నది.
ఈపథకానికి రెండు ప్రధాన లక్ష్యాలున్నాయి. ఒకటి... గర్భందాల్చినమహిళలు కూలీ

పనికిపో కుండా ఇంటి పట్టు నే ఉండి ఆరోగ్యం రక్షించుకోవడం. రెండో ది.. ప్రసవాల కోసం ప్రైవట
ే ు

ఆసుపత్రు లకు వెళ్లి ఆర్థిక భారం మోయకుండా ఉండడం. మహిళలు గర్భందాల్చిన తర్వాత

కూడా కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు వెళ్తు న్నారు. దీని వల్ల వారి ఆరోగ్యం

దెబ్బతింటున్నది. పుట్టే శిశువు కూడ ఆరోగ్యంగా ఉండడం లేదు. దీన్ని దృష్టి లో పెట్టు కున్న

ప్రభుత్వంకేసీఆర్కిట్పథకంద్వారా గర్భిణులు కూలీ పనులకు వెళ్లలేక కోల్పోయె

ఆదాయాన్నిఅందిస్తు న్నది. వీరికిమూడు విడతలుగా మొత్త ం రూ. 12 వేలు అందుతాయి.

వారు ఆడపిల్లకు జన్మనిస్తే ప్రో త్సాహకంగా ఆ తల్లికి మరో వెయ్యి రూపాయలు అదనంగా

ప్రభుత్వం అందిస్తు ంది. ఈపథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రు ల్లో ప్రసవాల శాతం పెరగాలని,

బాలింతమరణాలు, శిశుమరణాలు సంభవించకుండా ఉండాలని, భ్రూ ణ హత్యలు

నిరోధింపబడాలని ప్రభుత్వం ఆశిస్తు న్నది. కేసీఆర్ కిట్ల ద్వారా ఇప్పటివరకు మొత్త ం


P a g e | 25

13,90,636 మొత్త ంమందికి లబ్ధి చేకూరింది. అందుకోసం రూ. 1261. 67 కోట్ల ను రాష్ట ్ర

ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఆరోగ్య లక్ష్మి

ఈ పథకం ద్వారా అంగన్‌వాడీలో గర్భినిలకు మరియు పాలిచ్చే మహిళలకు స్పాట్ ఫీడింగ్‌గా


వేడి-వండిన పో షకాహార మధ్యాహ్న భోజనాన్ని అందిస్తు న్నారు.
బియ్యం, పప్పు (పప్పు, ఆకు కూరలు, కూరగాయలతో సాంబార్) ఒక ఉడికించిన గుడ్డు ,
అంగన్వాడీ కేంద్రం లో కనీసం 25 రోజుల పాటు గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలందరికీ
అందిస్తు న్నారు. 2014 నుండి ఇప్పటివరకు 35,80,656 గర్భిణీ, పాలిచ్చే మహిళలు
లబ్ది పొ ందారు. వారి రోజు వారి వివరాలు పొ ందుపరచడానికి మొబైల్ అప్ "ఆరోగ్యలక్ష్మి అప్"
ను తాయారు చేసారు. దీనిద్వారా రోజు వారి హాజరును పర్యవేక్షించడం, గర్భిణీ & పాలిచ్చే
మహిళల సేవలను, ఆరోగ్యస్థితిని ట్రా క్ చేయడం జరుగుతుంది.

అమ్మవొడి

300 వాహనాలు ఎఎన్సీ తనిఖీలు మరియు ప్రసవాల కోసం గర్భిణీ స్త్రీలకు మరియు

శిశువులకు రవాణా సౌకర్యం కల్పిస్తు న్నాయి. ప్రభుత్వం చొరవ కుటుంబాలకు డబ్బు

ఖర్చును తగ్గించడంతో పాటు సురక్షితమైన డెలివరీలకు మార్గ ం చూపింది. ఆరోగ్యకరమైన

ప్రయాణంతో మాతా శిషువుల్లో రోగనిరోధక శక్తిని పెంచిందిఈ పథకం ద్వారా ఇప్పటివరకు

22,19,504 ద్వారా ఇప్పటివరకుమందికి లబ్ది చేకూరింది. అందుకోసం రూ. 160.19 కోట్లు

ఖర్చు చేయడం జరిగింది.

బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ రోజున, రంజాన్, క్రిస్టమస్ పండుగల రోజున చీర

బహుమతితో తెలంగాణ రాష్ట ం్ర లోని మహిళలను రాష్ట ్ర ప్రభుత్వం సత్కరించాలని


P a g e | 26

నిర్ణయించింది. ఆహార భద్రత కార్డు లు కలిగిన 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ తెలంగాణ

ప్రభుత్వం 2017 సంవత్సరంలో బతుకమ్మ చీరల పంపిణీని ప్రా రంభించింది.

దీనిద్వారా రాష్ట ం్ర లోని నేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడం, తద్వారా పెరిగిన

వేతనాలతో వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు దో హదం పడుతున్నది. ఇందుకు గాను

ఇప్పటివరకు రూ. 1536.26 కోట్ల తో 5,75,43,664 మంది మహిళలకు చీరల పంపిణీ చేయడం

జరిగింది.

వికలాంగుల సంక్షేమం

 ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు - ప్రభుత్వ లేదా ప్రభుత్వామోదిత పాఠశాలల్లో 1 వ తరగతి

నుండి 10 వ తరగతి చదివే విద్యార్థు లకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు అందించడం

జరుగుతున్నది.

 పో స్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు- ఇంటర్మీడియట్, ఆ పై కోర్సులు చదువుతున్న

వికలాంగ విద్యార్థు లకు పో స్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు అందించడం జరుగుతున్నది

 రెసిడెన్షి యల్ స్కూల్స్- అంధ విద్యార్థు లకు 2, వినికిడి లోపంతో బాధపడుతున్న

విద్యార్థు లకు 3, విద్యాశాఖ మరో 3 రెసడ


ి ెన్షి యల్ స్కూళ్ళను ఏర్పాటు చేసింది

 రెసిడెన్షి యల్ జూనియర్ కాలేజీలు- చెవిటి, అంధ విద్యార్థు లకు రెసిడెన్షి యల్

కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది

 షెల్టర్ హో మ్ లు, హాస్ట ళ్ళు - 2258 మంది విద్యార్థు ల సామర్థ్యంతో షెల్టర్ హో మ్ లు,

హాస్ట ళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది.

 వివాహ ప్రో త్సాహకం- వికలాంగులను వివాహం చేసుకున్న సాధారణ వ్యక్తు లకు 1 లక్ష

రూపాయల నగదు ప్రో త్సామకం అందించడం జరుగుతున్నది

 ప్రభుత్వోద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్


P a g e | 27

 వికలాంగులకు స్వయం ఉపాధి కల్పనకు గాను రూ. 50 వేల రూపాయల నుండి రూ.

5 లక్షల వరకు ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్ కింద ఆర్థిక రాయితీ కల్పించడం

జరుగుతుంది.

 బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాల కల్పనకు గాను జాబ్ మేళాలను చేపట్ట డం

జరుగుతుంది.

 ప్రభుత్వోద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ట్రెయినింగ్ కార్యక్రమాల నిర్వహణ

 వికలాంగులకు ట్రై సైకిళ్ళు, వీల్ చెయిర్ లు, చేతికర్రలు, వినికిడి పరికరాలు, బ్యాటరీ వీల్

చెయిర్ లు, 4 జి స్మార్ట్ ఫో న్ లు, ల్యాప్ టాప్ లు అందించడం జరుగుతున్నది.

 బ్రెయిలీ లిపి మెటీరియల్ అందజేత

 కృత్రిమ అవయవాల తయారీ

 వికలాంగులకు ఆసరా పెన్షన్ కింద రూ. 3016 అందజేత

 డబుల్ బెడ్ రూం ఇండ్ల లో వారికి 5 శాతం రిజర్వేషన్

 దళితబంధు పథకం కింద 100 శాతం రాయితీతో రూ. 10 లక్షల సహాయం. వికలాంగులకు

5 శాతం రిజర్వేషన్లు

 కళ్యాణలక్ష్మి లేదా షాదీ ముబారక్ పథకం కింద రూ. 1,25,145 అందజేత

 జాతీయ, అంతర్జా తీయ స్థా యిలో పారా స్పోర్ట్స్ లో రాణించిన వారికి, వారి కోచ్ లకు నగదు

సహాయం

 సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, డీలక్స్ బస్సుల్లో 50 శాతం

వ్యవసాయం, రైతు సంక్షేమం


P a g e | 28

తెలంగాణ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రాష్ట ం్ర . దాదాపుగా 60 లక్షల మందికి
పైగారైతులున్నారు. వ్యవసాయాభివృద్ధికి – రైతు సంక్షేమానికి అనేక చర్యలు
తీసుకున్నారు.ప్రభుత్వం కాళేశ్వరం ప్రా జెక్టు ను శరవేగంగా పూర్తిచేసి, సాగు నీరు అందిస్తూ
తెలంగాణనుకోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దే దిశగా, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను
పునరుద్ధ రించడంవల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జల మట్ట ం పెంచడం ద్వారా
మరియు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలను అమలు పరచడం
ద్వారా నాటి (2014-15) 1 కోటి 31 లక్షల ఎకరాలు విస్తీర్ణ o నేడు (2021-22 నాటికి) 2 కోట్ల 04
లక్షల ఎకరాలకు, అంటే 70 లక్షల ఎకరాల నూతన సేధ్యాన్ని మనం సాధించాం.

రైతుబంధు

రైతుల పెట్టు బడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంటకు అవసరమైన


పెట్టు బడిని ప్రభుత్వమే పంటసాయంగా అందించాలని నిర్ణయించి2018-19 నుంచి ఇప్పటి
వరకు రూ. 57881 కోట్లు 64.99 లక్షల పట్టా దారులకుఅందచేయడం జరిగింది.

రైతుబీమా

2018 అగస్టు 14 న రైతుబంధు పథకం ప్రా రంభమైంది. రాష్ట ం్ర లో అర్హు లైన 18 ఏండ్ల నుంచి 59

ఏండ్ల లోపు వయస్సు గల రైతులకు రూ.5 లక్షల చొప్పున వ్యక్తిగత జీవిత బీమా పథకాన్ని

అమలు పరిచేందుకు నిర్ణయం తీసుకుని మొత్త ం ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిo చింది.

ఇప్పటి వరకు 26.11.2022 ఈ పథకం క్రింద 37.77 లక్షల మంది నమోదు చేసుకోగా ఇప్పటి

వరకు 93170 మందికి రూ. 4658.50 కోట్లు బీమా రూపంలో అందించారు.


P a g e | 29

పంటల బీమాతో రైతుకు ధీమా


రైతులు ఆరుగాలం కష్ట పడి పండించిన పంటలు అతివృష్టి, అనావృష్టితో నష్ట పో యినపుడు
వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట ప
్ర భ
్ర ుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి అమలు చేసే ప్రధాన మంత్రి
ఫసల్ భీమా యోజన పథకం క్రింద పంట నష్ట పో యిన వారికి బీమా అందిస్తు ంది.
2014-15 నుండి 2019-20 వరకు ఈ పథకం క్రింద 63.75 లక్షల మంది రైతులు నమోదు
చేసుకోగా పంట నష్ట పో యిన 20.98 లక్షల మంది రైతులకు పంటల బీమా రూపంలో రూ.
2462.83 కోట్ల రూపాయలు అందించింది.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ను ఉచితంగా సరఫరా చేస్తూ తెలంగాణ రాష్ట ం్ర కొత్త

చరితన
్ర ు సృష్టించింది. రాష్ట ం్ర లోని 23 లక్షల పంపుసెట్లకు 2018 జనవరి 1 న అర్థరాత్రి 12:01

గంటల నుంచి నిరంతరాయ విద్యుత్ సరఫరా ప్రా రంభమయింది. రాష్ట ం్ర ఏర్పడిన తొలినాళ్ల

నుంచే రైతులకు రోజుకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తు న్నారు. 1

జనవరి 2018 నుంచి రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తు న్నారు.

ఈ ఘనత సాధించిన మొదటి రాష్ట ం్ర గా తెలంగాణ నిలిచింది. కొన్ని రాష్ట్రా లు 9 గంటలపాటు

ఉచిత విద్యుత్ ఇస్తు న్నాయి. కొన్ని రాష్ట్రా ల్లో 24 గంటలు సరఫరా చేస్తు న్నప్పటికీ అక్కడ

ఉచితంగా ఇవ్వడం లేదు. ఎలాంటి షరతులు లేకుండా దేశంలోనే ఉచితంగా 24 గంటల

వ్యవసాయ కరెంటు ఇచ్చేఏకైక రాష్ట ం్ర కేవలం తెలంగాణ మాత్రమే.

తమిళనాడు, కర్ణా టక రాష్ట్రా లు ఉచిత విద్యుత్ ఇస్తు న్నప్పటికీ యూనిట్ల పరిమితి, విద్యుత్

మోటార్ల హార్స్ పవర్ పరిమితి వంటి షరతులను విధించాయి.తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడక

ముందు రైతులు దశాబ్దా ల తరబడి కరెంటు కష్టా లు అనుభవించారు. రోజుకు కనీసం 3-4

గంటల కరెంటు కూడా రాకపో యేది. దీంతో పంటలు ఎండిపో యి రైతులు విపరీతంగా
P a g e | 30

నష్ట పో యేవారు. వచ్చే కరెంటు కూడా లో ఓల్టే జిది కావడంతో మోటార్లు కాలిపో యేవి. ట్రా న్స్

ఫార్మర్లు పేలిపో యేవి. వాటి మరమ్మతుల కోసం రైతులు తిరిగి ఖర్చులు పెట్టు కోవాల్సి

వచ్చేది. ఈ కష్టా లన్నింటికీ తెరదించుతూ ప్రభుత్వం నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు

ఉచితంగా అందిస్తు న్నది.

రైతు రుణ మాఫీ

రైతులు తీసుకున్న రుణాలు వారికి భారం కాకూడదన్న ఉద్దేశంతో రైతులను ఆదుకోవాలనే


సంకల్పంతో 2014 మార్చి 31 వరకు ఉన్న రూ. లక్ష వరకు వ్యవసాయ రుణాలు రద్దు చేస్తూ
4 విడతల్లో రైతులకు రూ.16,144.10 కోట్ల రుణమాఫీ చేస్తూ 35,31,913 మంది రైతులకు
ప్రయోజనం చేకూరెలా చేసింది.
రెండో దఫా రైతు రుణమాఫీ: 2014 ఏప్రిల్1 నుంచి 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట ం్ర లో
బ్యాంకుల ద్వారా రూ.లక్ష లోపు తీసుకున్న రూ.28,929.94 కోట్లు రుణాలను అసలు, వడ్డీ
కలిపి కుటుంబానికి రూ.లక్ష చొప్పున రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట వ
్ర ్యాప్త ంగా 42.56 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీతో లబ్ది చేకూరనున్నది.
అంచనా ప్రకారం రెండో దఫాలో మొదటి విడతగా రూ.25 వేల లోపు బాకీ ఉన్న అర్హత కలిగిన
2,96,571 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.408.38 కోట్ల రుణాలను తొలుత మాఫీ
చేసన
ి ది. రెండవ విడతగా రూ.50.00 వేల లోపు బాకీ ఉన్న అర్హత కలిగిన 2,46,038 లక్షల
మంది రైతులకు సంబంధించిన రూ.798.99 కోట్ల రుణాలను మాఫీ చేసన
ి ది.

వడ్డీ లేని రుణాలు మరియు పావలావడ్డీ పథకం :


సకాలంలో అనగా ఋణము తీసుకొని సంవత్సరం లోపు, ఒక లక్ష రూపాయల వరకు
పంట రుణాలను తిరిగి చెల్లి ంచే రైతుల కు వడ్డీలేని రుణాలు మరియు లక్ష నుండి మూడు
లక్షల రూపాయల రుణం తీసుకొని సకాలంలో చెల్లి ంచిన రైతులకు పావలా వడ్డీ పథకానికి
ఉత్త ర్వులు జారీ చేసన
ి ారు.
P a g e | 31

ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 21.36 లక్షల మంది రైతులకు రూ. 225.13 కోట్ల
రూపాయలను వారి బ్యాంకులకు విడుదల చేయడమైనది. ఈ పథకం నందు ఉన్న పాత
బకాయిలు రూ. 694.47 కోట్ల రూపాయల విడుదల కొరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి
సమర్పించడమైనది.

రైతులకు ఇన్పుట్ సబ్సిడీ


పంట రుణాలను మాఫీ చేయడమే కాకుండా, ప్రభుత్వం 2009 నుంచి రైతులకు చెల్లి ంచాల్సిన
ఇన్ పుట్ సబ్సిడీ పాత బకాయిలను కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెల్లి ంచింది.
వడగండ్లు , భారీ వర్షా ల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహరం 2014-15 లో రూ.502.65
కోట్ల తో 12.64 లక్షల రైతుల ఖాతాలలో జమ చేశారు. తర్వాత వైపరీత్యాలకు 2015-2020
కూడా ప్రభుత్వం రూ.845.14 కోట్ల ను రైతులకు చెల్లి ంచింది. తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత
37,62,532 రైతులకు మొత్త ం రూ.1325 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారు.

ఎరువులు, విత్త నాల లభ్యత


తెలంగాణ ప్రభుత్వం రైతులకు సరిపడా విత్త నాలు, ఎరువులను ముందుగానే తెప్పించి,
నిల్వచేసి, ప్రా థమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతు ముంగిటకే రాయితీపై పంపిణీ
చేస్తు న్నది. ప్రస్తు త సంవత్సరం కి ఇప్పటి వరకు 40.66 లక్షల టన్నులు మొత్త ం
కేటాయిo పులుకు గాను ఇప్పటి వరకు 24.99 లక్షల టన్నులు సరఫరా చేసారు. 2022-23
కుగాను 18.39 లక్షల టన్నుల యూరియ కేటాయిo పులుకు గాను 12.05 లక్షల టన్నులు
సరఫరా అయినది.

విత్త న సరఫరా:

తెలంగాణా రాష్ట ్ర ప్రభుత్వం పచ్చ రొట్ట విత్త నాలను సబ్సిడీ పై సరఫరా చేస్తు న్నది. 2022-23

సంవత్సరానికి గాను రూ. 71.46 కోట్ల రాయితీ తో 1.66 లక్షల క్వింటాళ్ళు పచ్చ రొట్ట
P a g e | 32

విత్త నాన్ని (జనుము, జీలుగ & పిల్లి పెసర) 13.60 లక్షల రైతులకు సబ్సిడీపై సరఫరా

చేసారు.

రైతుబంధు సమితుల ఏర్పాటు

ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా విడివడి ఉన్న రైతుల నడుమ సమన్వయం

కుదిర్చేందుకు మార్చి 2018 లో ప్రభుత్వం రైతు సమన్వయ సమితులకు రూపకల్పన

చేసింది. రైతు సమన్వయ సమితులను రైతు బంధు సమితులుగా మారుస్తూ ప్రభుత్వం

మార్చి 2020 లో ఉత్త ర్వులు జారీ చేసింది.

రైతుల వ్యవసాయ అవసరాల మేరకు సాగునీరు, విద్యుత్, పెట్టు బడి, ఎరువులు, విత్త నాలు

అందేలా చూడటమే కాకుండా, వారు ఏ పంటలు పండించుకోవాలో వాటికి మద్ద తు ధర ఎలా

రాబట్టు కోవాలో చూసే బాధ్యతలను రైతుబంధు సమితులు నిర్వర్తిస్తా యి. దుక్కిదున్ని విత్త నం

వేసన
ి దగ్గ ర నుంచి పంటకు గిట్టు బాటు ధర వచ్చే వరకు ప్రతీ దశలోనూ రైతు సమన్వయ

సమితులు రైతులకు అండగా నిలిచేలా కార్యాచరణ రూపొ ందించారు. 10,769 గ్రా మాల్లో

ఏర్పాటైన రైతుబంధు సమితుల్లో 1,61,995 మంది రైతులు సభ్యులుగా కొనసాగుతున్నారు.

గ్రా మస్థా యిలో 15 మంది రైతులతో, మండలస్థా యిలో 24 మందితో, జిల్లా స్థా యిలో 24

మందితో, రాష్ట స
్ర ్థా యిలో 42 మంది సభ్యులతో మొత్త ం లక్షా 61 వేల 995 మంది రైతులు

సభ్యులుగా రైతు సమన్వయ సమితులు ఏర్పాటయ్యాయి. తెలంగాణ రైతు సమన్వయ

సమితి తొలి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించగా, ప్రస్తు తం రైతుబంధు

సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తు న్నారు.

ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్త రణాధికారి

వ్యవసాయరంగం బాగుపడాలంటే దానికి అనుబంధంగా ఉన్న అన్ని విభాగాలను ప్రక్షాళన


చేయాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందులో భాగంగానే ఎన్నడూలేని విధంగా
P a g e | 33

వ్యవసాయశాఖలో 2,162 మంది అధికారుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ


వచ్చే నాటికి వ్యవసాయ, ఉద్యానవన శాఖలో 1,112 మంది వ్యవసాయ విస్త రణాధికారుల
పో స్టు లు వుండేది. అందులో 707 ఏ.ఈ.ఓ(అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్)లు
పనిచేస్తు ండేవారు. రాష్ట ం్ర లో ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓను (వ్యవసాయ
విస్త రణాధికారులు) నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా
అదనంగా 1,526 ఏఈఓ పో స్టు లను మంజూరు చేసింది. ప్రస్తు తం తెలంగాణతో క్యాడర్ సంఖ్య
2,638 కి పెరిగింది. అందులో 2,491 మంది విధులు నిర్వహిస్తు న్నారు. 147 ఖాళీగా
వున్నాయి. 114 మంది వ్యవసాయ అధికారులను కూడా నియమించింది. ప్రస్తు తం రాష్ట ం్ర లో
వ్యవసాయాభివృద్ధి కోసం 3,430 మంది అధికారులు వున్నారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం
ద్వారా వ్యవసాయాధికారులను ప్రభుత్వం ఆగ్రా నమిస్టు లుగా తీర్చిదిద్దింది.

రైతు వేదికల ఏర్పాటు

రైతులు, వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి సభ్యులు, శాస్త వ


్ర ేత్తలు

సమావేశమయ్యేలా ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక క్ల స్టరు గా విభజించి, ప్రతీక్ల స్టర్లో ఒక వేదిక

నిర్మించారు. రాష్ట ్ర వ్యాప్త ంగా 2,601 వ్యవసాయ విస్త రణ అధికారుల క్ల స్టర్లలో రైతు వేదికల

నిర్మాణాలకు ప్రభుత్వం రూ.572.22 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో వేదికను రూ. 22 లక్షల

వ్యయంతో నిర్మించారు. రైతులకు శిక్షణనిచ్చేందుకు, పథకాలపై అవగాహన కల్పించేందుకు,

ఇతరమౌలిక సదుపాయాలు ఉండేలా రైతువేదికలను తీర్చిదిద్దా రు.  రైతు వేదికలలో 2022-

23 వ సంవత్సరంలో నిర్వహించిన 19421 శిక్షణలలో 2.96 లక్షల మంది రైతులు లబ్ది

పొ ందారు.

సకాలంలో ఎరువులు, విత్త నాలు


P a g e | 34

 తెలంగాణ ప్రభుత్వం రైతులకు సరిపడా విత్త నాలు, ఎరువులను ముందుగానే తెప్పించి,

నిల్వచేసి, ప్రా థమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతు ముగింటకే రాయితీ పై

పంపిణీ చేస్తు న్నది.

 2014-15 నుండి 2022 నవంబర్ నాటికి చేసన


ి మొత్త ం ఎరువుల కేటాయింపులు

321.08 లక్షల టన్నులు, మొత్త ం సరఫరా చేసింది 270.47 లక్షల టన్నులు

 2014-15 నుండి 2022 నవంబర్ నాటికి చేసిన మొత్త ం యూరియా కేటాయింపులు

146.11 లక్షల టన్నలు, మొత్త ం సరఫరా చేసింది 128.39 లక్షల టన్నులు

 2014-15 నుండి 2022 నవంబర్ నాటికి చేసన


ి మొత్త ం కేటాయింపులు 69.15 లక్షల

క్వింటాళ్ళు, మొత్త ం సరఫరా చేసింది 39.98 లక్షల క్వింటాళ్ళు.

నకిలీ విత్త నా పై పీడీ యాక్టు

విత్త నాలు, ఎరువులు, పురుగు మందుల్లో కల్తీలు, నకిలీలపై కఠినంగా వ్యవహరించి, రైతులను
ఆదుకోవాలని, నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదుచేసి జైలుకు పంపేలా
ఆర్డినెన్స్‌ జారీకి 2017 జూన్ 17 న కేబినెట్‌ ఆమోదించి చట్టా నికి వ్యతిరేకంగా నకిలీ, కల్తీ
విత్త నాలకి పాల్పడే వారిపై చర్యలను తీసుకోవడానికి పీడీ యాక్టు ను ఆమోదిస్తూ తెలంగాణా
ప్రభుత్వం ఆగస్ట్ 31 వ తేదన
ి 2018 లో రాజ పత్రము విడుదల చేసింది. రాష్ట ం్ర ఏర్పడినప్పటి
నుండి ఇప్పటివరకు 25 నకిలీ విత్త న కంపెనీల యజమానులపై ప్రభుత్వం పీడయ
ీ ాక్ట్ కేసు
నమోదు చేసి జైలుకు పంపించింది. రైతులకు కల్తీ విత్త నాలు పంపిణీ చేసిన 221 మంది
సీడ్ల
‌ ైసెన్సులు రద్దు చేసి, 806 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఎప్పటికప్పుడు
దాడులు చేస్తూ కల్తీలు, నకిలీలు జరగకుండా కాపుకాస్తు న్నది. కల్తీ విత్త నాలు పంపిణీ చేసన
ి
1027 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.

సమీకృత మార్కెట్ల నిర్మాణం


P a g e | 35

ప్రజలు తమ నిత్యావసరాల కోసం ఒక్కో సరుకు కోసం ఒక్కో ప్రదేశానికి వెళ్లే వారు. వారి
సమయం వృథా అయ్యేది. పనిభారం కూడా పెరిగేది. ఇది గమనించిన ప్రభుత్వం రాష్ట ం్ర లో
సమీకృత మార్కెట్ల నిర్మాణాన్ని చేపట్టింది. ప్రతీ కుటుంబానికి కావలసిన కూరగాయలు,
పండ్లు , పూలు, పాలు, మాంసం, చేపలు ఇతర నిత్యావసరాల వస్తు వులన్నీ ఒక్కచోటనే
లభిస్తా యి. గజ్వేల్, సిద్దిపట
ే , తూప్రా న్ లలోని సమీకృత మార్కెట్లు ఇప్పటికే పనిచేస్తు ండగా,
సూర్యాపేట, గద్వాల, వనపర్తి టౌన్ మార్కెట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ
మార్కెట్ల లో ఆర్వో కూలర్ల తో వాటర్ ప్లా ంట్లు , ధరలను సూచించే స్క్రీన్లు , సిసి టివి కెమెరాలు,
లిఫ్ట్, పార్కింగ్, టాయిలెట్ బ్లా క్‌, నాలుగు వైపులా గేట్లు , సెక్యూరిటి గార్డు లు, పిల్లల ఆట
వస్తు వులు, పార్కుల వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది.
పాడి పశుసంపద అభివృద్ధి

తెలంగాణ రాష్ట ం్ర లో 25.82 లక్షల కుటుంబాలు పశుపో షణ పై ఆధారపడి జీవిస్తు న్నాయి.

అందులో 22.45 లక్షల కుటుంబాలు పాడి పశువుల పెంపకంపై, సుమారు 7.15 లక్షల

కుటుంబాలు గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తు న్నాయి. తెలంగాణా రాష్ట ం్ర 42.32

లక్షల ఆవులు, 42.26 లక్షల గేదెలు, 190.63 లక్షల గొర్రెలు, 49.35 లక్షల మేకలు, 1.78

లక్షల పందులు, 799.99 లక్షల కోళ్ల తో అపారమైన పశు సంపద కలిగియున్నది. తెలంగాణ

రాష్ట ్ర ప్రభుత్వం పశు సంపద అభివృద్ధి, పశుపో షణకు చేయూతనిచ్చేందుకు చేపడుతున్న

చర్యలు:

గొర్రెల పంపిణి పథకం :

రాష్ట ్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా జులై 2022 నాటికి 3.94 లక్షల

యూనిట్లు (82.64 లక్షల గొర్రెలు) పంపిణీ చేసింది. వీటిద్వారా మరో కోటి 32 లక్షల గొర్రె

పిల్లలు జన్మించాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకానికి రు. 5001.53 కోట్లు

వెచ్చించించింది.
P a g e | 36

లీటర్ పాలకు రూ 4./- ప్రో త్సహకం:

తెలంగాణ ప్రభుత్వం 2014 నుండి పాడి రైతులకు లీటర్ పాలకు రూ. 4/- చొప్పున

ప్రో త్సహకము అందించుచున్నది. ఈ పథకం ద్వారా 2,95,785 పాడి రైతులు లబ్ది పొ ందు

తున్నారు. ఈ పథకం క్రింద, విజయ డైరీ, కరీంనగర్ డైరీ, ముల్కనూర్, నార్ముల్ డెయిరీలకు

చెందిన రైతులు లబ్ది పొ ందుతున్నారు. ఈ ప్రో త్సాహకాల ద్వారా ప్రభుత్వం ప్రతి ఏటా రూ.

100.00 కోట్లు ఖర్చు చేస్తు న్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకానికి రూ. 361.45 కోట్లు

వెచ్చించింది.

సంచార పశు వైద్య శాలలు:

రాష్ట ం్ర లో 100 సంచార పశు వైద్య శాలలు రైతు ముంగిట ఉచితంగా పశు వైద్య సేవలు

అందించుచున్నవి. ఇట్టి కార్యక్రమమును గౌరవ ముఖ్య మంత్రివర్యులు 2017

సంవత్సరమంలో ప్రా రంభించారు. ఇట్టి కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.30.00

కోట్లు ఖర్చు చేయుచున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకానికి రు. 136.00 కోట్లు

వెచ్చించింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమము ద్వారా 29 లక్షల పశువులకు ఉచితంగా వైద్య

సేవలు అందించడం జరిగినది.

గొర్రెలలో నట్ట ల నివారణ కార్యక్రమం:

తెలంగాణ రాష్ట ం్ర గొర్రెల సంపదలో మొదటి స్థా నములో ఉంది. ప్రతి సంవత్సరం గొర్రెలకు

మరియు మేకలకు మూడు పర్యాయములు ఉచితంగా నట్ట ల మందు తాప బడును. నట్ట ల

నివారణ ద్వారా గొర్రెలలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి అదనపు లాభం చేకూరుతుంది. ఇట్టి

కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 10.00 కోట్లు ఖర్చు చేస్తు న్నది. ఈ పథకం

ద్వారా రాష్ట ం్ర లోని 2 లక్షల గొర్రెల కాపరులు లబ్ది పొ ందుతున్నారు.

పశుసంపద వృద్ధి - వివరాలు


P a g e | 37

గొర్రెల సంఖ్య (లైవ్ స్టా క్ సెన్సస్ ప్రకారం) :-

2012: 1,28,00,000
2019 : 1,91,00,000
- రాష్ట ్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా జులై 2022 నాటికి 3.93 లక్షల యూనిట్లు

(82.53 లక్షల గొర్రెలు) పంపిణీ చేసింది. వీటిద్వారా మరో కోటి 32 లక్షల గొర్రె పిల్లలు

జన్మించాయి.

పశు సంపద విలువ :-

2013-14 : రూ. 24,878 కోట్లు

2021-22 : రూ. 94,400 కోట్లు

గొర్రెల పెంపకం దారుల సొ సైటల


ీ ు :-

2013-14 : 2,012
2020-21 : 8,392
సొ సైటీల సభ్యులు :-

2013-14 : 1,30,000
2020-21 : 7,92,111
పాల ఉత్పత్తి :-

2013-14 : 42.07 లక్షల టన్నులు

2021-22 : 58.07 లక్షల టన్నులు

2022-23 : 14.30 లక్షల టన్నులు ( వేసవి కాలానికి 2022)

తలసరి పాల లభ్యత (రోజుకు)

2014-15 : 296 గ్రా ములు

2021-22 : 360 గ్రా ములు

మాంసం ఉత్పత్తి :
P a g e | 38

2013-14 : 4.46 లక్షల టన్నులు (ఏడాదికి)

2021-22 : 10.04 లక్షల టన్నులు (ఏడాదికి)

2022-23 : 2.70 లక్షల టన్నులు (వేసవి కాలానికి 2022)

తలసరి మాంసం లభ్యత (ఏడాదికి)

2014-15 : 12.95 కిలోలు

2021-22 : 22.71 కిలోలు

మత్స్య సంపద ఉత్పత్తి (చేపలు+రొయ్యలు కలిపి)

2013-14 : 2,49,633 టన్నులు (ఏడాదికి)

2021-22 : 3,89,969 టన్నులు(ఏడాదికి)

మత్స్య సంపద విలువ (చేపలు+రొయ్యలు కలిపి)

2013-14 : రూ. 2,479 కోట్లు (ఏడాదికి)

2021-22 : రూ. 5,859 కోట్లు (ఏడాదికి)

2014-15 సంవత్సరం నుండి 2021-22 వరకు తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం రూ.345.13 కోట్ల

చేపపిల్లలను మరియు రూ.19.72 కోట్ల రొయ్య పిల్లలను 23,263 చెరువులలో మరియు

జలాశయాలలో పెంచింది. 2022-23 సంవత్సరమునకు, (11.11.2022) వరకు, 52.65 కోట్ల

చేప పిల్లలను 19,154 చెరువులు మరియు జలాశయాలలో మరియు 1.07 కోట్ల రొయ్య

పిల్లలను 48

చెరువులలో మరియు జలాశయాలలో విడుదల చేయనైనది.

గుడ్ల ఉత్పత్తి :-

2013-14 : 1,006.06 కోట్లు (ఏడాదికి)

2021-22 : 1667.08 కోట్లు (ఏడాదికి)


P a g e | 39

2022-23 : 387.75 కోట్లు (వేసవి కాలానికి 2022)

తలసరి గుడ్ల లభ్యత (ఏడాదికి) :-

2014-15 : 272 గుడ్లు

2021-22 : 377 గుడ్లు

కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్శిటీ

గజ్వేల్‌ నియోజకవర్గ ంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఏర్పాటు చేసిన హార్టికల్చర్‌
యూనివర్సిటీని ముఖ్యమంత్రి కెసిఆర్ డిసెంబర్ 11, 2019 న ప్రా రంభించారు. దీంతోపాటు
ఫారెస్ట్ కాలేజీ, పరిశోధన కేంద్రా లను ప్రా రంభించారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి 7
జనవరి,2016 న శంకుస్థా పన జరిగింది. ఈ వర్సిటీని సిద్దిపేట జిల్లా లోని ములుగు మండల
కేంద్రంలో 12.14 ఎకరాల విస్థీర్ణంలో రూ.1,831 కోట్ల వ్యయంతో, 5 బ్లా కులుగా
(జి+5)నిర్మించారు.
ఉద్యాన పంటలు

 ప్రస్తు తం రాష్ట ం్ర లో ఉద్యాన పంటలు 12.94 లక్షల ఎకరాలలో సాగు చేయబడుతూ,

54.82 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది.

 పండ్లు , కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, తోట పంటలు ( ఆయిల్ పామ్), పువ్వులు,

మెడిసినల్ మరియు అరోమాటిక్ క్రా ప్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, సిరికాల్క్చర్ మొదలగు ఉద్యాన

పంటలను 12. లక్షల ఎకరాలలో, 54. 82 లక్షల మెట్రిక్ టన్నుల పంటలు

పండిస్తు న్నారు.

 2020-21 సం. లో మొత్త ం వ్యవసాయ ఉత్పత్తు ల విలువ రూ.85,959 కోట్లు ఉండగా

అందులో ఉద్యాన ఉత్పత్తు ల విలువ రూ.26,673 కోట్లు (31%) గా ఉంది.

 పసుపు విస్తీర్ణంలో 2 వ స్థా నంలో మరియు ఉత్పత్తి లో 5 వ స్థా నంలో ఉంది


P a g e | 40

 ఎండు మిర్చి విస్తీర్ణంలో 3 వ స్థా నం & ఉత్పత్తి లో 2 వ స్థా నంలో ఉంది

 ఆయిల్పమ్ విస్తీర్ణంలో 6 వ స్థా నం మరియు ఉత్పత్తి లో 2 వ స్థా నం మరియు అత్యధిక

OER (19.22%) కలిగి ఉంది.

 మామిడి విస్తీర్ణంలో 8 వ స్థా నంలో మరియు ఉత్పత్తి లో 4 వ స్థా నంలో ఉంది

 కూరగాయల విస్తీర్ణంలో 17 వ స్థా నం మరియు ఉత్పత్తి లో 15 వ స్థా నంలో ఉంది

 రాష్ట ్ర అభివృద్ధి కోసం 'దృష్టి పెట్టబడిన' రంగాలలో ఒకటిగా ఉద్యాన రంగాన్ని

గుర్తించడమైనది. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ కు ఉద్యాన రంగం ఒక ప్రముఖమైన

సహాయకారిగా ఉంది.

ఉద్యానవన పాలిటెక్నిక్ కాలేజీలు

 గ్రా మీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు, గ్రా మీణాభివృద్ధిలో గ్రా మీణ

యువత సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో విశ్వవిద్యాలయం గ్రా మీణ

ప్రా ంతాల్లో రెండు హార్టికల్చర్ పాలిటెక్నిక్ల ను నిర్వహిస్తో ంది.

 హార్టికల్చర్ పాలిటెక్నిక్, దస్నాపూర్ (ఆదిలాబాద్ జిల్లా ) (ప్రతి సంవత్సరం 25 మంది

విద్యార్థు లకు ప్రవేశం కల్పిస్తు న్నది)

 హార్టికల్చర్ పాలిటెక్నిక్, రామగిరిఖిల్లా (కరీంనగర్ జిల్లా ) (ప్రతి సంవత్సరం 25 మంది

విద్యార్థు లకు ప్రవేశం కల్పిస్తు న్నది)

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ద రణ

మూతపడిన రామగుండం ఫర్టిలైజర్ ప్లా ంటు పునరుద్ధ రణకు ప్రభుత్వం చొరవ చూపింది.

ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా 2016 ఆగస్టు 7 న ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధ రణకు
P a g e | 41

శంకుస్థా పన జరిగింది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రజల ఉద్యోగ, ఉపాధి

అవకాశాలు పెంపొ ందడమే కాకుండా.. ఎరువుల ఉత్పత్తి లో దేశం స్వయం సమృద్ధి

సాధించేందుకు ఉపకరిస్తు ంది. రూ.5,255 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఫ్యాక్టరీని

పునరుద్ధ రించగా, 2021 మార్చి నాటికి పనులు పూర్త య్యాయి.

ప్రా రంభమైన ఫ్యాక్టరీనే జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..

 రామగుండం ఫర్టిలైజర్స్‌ఫ్యాక్టరీ ఏడాదిన్నర క్రితమే 2021 మార్చిలోనే ప్రా రంభమైంది.

 2022 అక్టో బర్ నాటికి ఈ ఫ్యాక్టరీలో 10 లక్షల టన్నుల యూరియా కూడా ఉత్పత్తి

జరిగిపో యింది.

 రామగుండం ఫర్టిలైజర్స్‌కంపెనీకి 67 కోట్ల రూపాయల లాభం కూడా వచ్చింది.

 అలాంటి రామగుండం ఫ్యాక్టరీని.. ప్రధాని మోడీచే మళ్లీ కొత్త గా జాతికి అంకితం

చేయించారు.

 ఫ్యాక్టరీ నిర్వహణలో సమస్యలు ఉత్పన్నమై తరచూ ఉత్పత్తి నిలిచిపో తున్నది.

 2022 సెప్టెంబర్‌ 7 న మూతపడటంతో 60 రోజులుగా 1.8 లక్షల టన్నుల యూరియా

ఉత్పత్తి ఆగిపో యింది.

 2022 నవంబర్ 12 న మోదీ వస్తు న్నందున అధికారులు హడావిడిగా మరమ్మతులు

చేసి ఉత్పత్తి ని ప్రా రంభించారు. ఆ తర్వాతే ప్రధానమంత్రి మోడీ దీన్ని ప్రా రంభించారు.

గిట్టు బాటు ధరతో ధాన్యం సేకరణ

2014-15 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1400, సాధారణ రకం రూ. 1360

వానాకాలంలో గ్రేడ్ ఎ రకం రూ. 1400, సాధారణ రకం రూ. 1360


P a g e | 42

2015-16 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1450, సాధారణ రకం రూ. 1410

వానాకాలంలో గ్రేడ్ ఎ రకం రూ. 1450, సాధారణ రకం రూ. 1410

2016-17 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1510, సాధారణ రకం రూ. 1470

వానాకాలంలో గ్రేడ్ ఎ రకం రూ.1510, సాధారణ రకం రూ. 147

2017-18 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1590, సాధారణ రకం రూ. 1550

వానాకాలంలో గ్రేడ్ ఎ రకం రూ. 1590, సాధారణ రకం రూ. 1550

2018-19 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1770, సాధారణ రకం రూ. 1750

వానాకాలంలో గ్రేడ్ ఎ రకం రూ. 1770, సాధారణ రకం రూ. 1750

2019-20 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1835, సాధారణ రకం రూ. 1815

వానాకాలంలో గ్రేడ్ ఎ రకం రూ.1835, సాధారణ రకం రూ. 1815

2020-21 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1888, సాధారణ రకం రూ. 1868

వానాకాలంలో గ్రేడ్ ఎ రకం రూ. 1888, సాధారణ రకం రూ. 1868

2021-22 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 1960, సాధారణ రకం రూ. 1940

వానాకాలంలో గ్రేడ్ ఎ రకం రూ. 1960, సాధారణ రకం రూ. 1940

2022-23 - యాసంగిలో గ్రేడ్ ఎ రకం రూ. 2040, సాధారణ రకం రూ. 2060

వానాకాలంలో గ్రేడ్ ఎ రకం రూ. 2040, సాధారణ రకం రూ. 2060

గోదాముల నిర్మాణం

తెలంగాణ రాష్ట ం్ర ఏర్పాటుకు ముందు మొత్త ం 176 గోదాములు,4.17 లక్షల మెట్రిక్ టన్నులు

సామర్ధ్యం గల గోదాములు ఉపయోగంలో ఉండేవి. తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడిన తరువాత


P a g e | 43

ఇప్పడు 710 గోదాములు, 7.50 లక్షల మెట్రిక్ టన్నులు సామర్ధ్యం కలిగి ఉన్నవి మరియు

రాష్ట ం్ర ఏర్పడిన వెంటనే నాబార్డ్ వారి సహయంతో 457 గోదాములు, 17.35 లక్షల మెట్రిక్

టన్నుల సామర్ధ్యంతో పూర్తి చేయడమైనది. మొత్త ం గోదాముల సంఖ్య 1167 గోదాములు

కాగా వీటి సామర్థ్యం 24.85 లక్షల మెట్రిక్ టన్నులు

మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు

రాష్ట ్ర ప్రభుత్వం మార్కెట్ కమీటి చైర్మన్ ల నియామకంలో రిజర్వేషన్లు కల్పించింది.

బిసి లకు 29 %, ఎస్సీలకు 15 %, ఎస్టీలకు 6 %, ఓసీలకు 50% శాతం రిజర్వేషన్లు

కల్పించడం జరిగింది.

విత్త న భాండాగారంగా తెలంగాణ

ప్రపంచంలోనే విత్త నాభివృద్ధికి అనువెన


ౖ అత్యుత్త మ నేలలున్న తెలంగాణ రాష్ట ం్ర దేశానికే

తలమానికమైన విత్త న భాండాగారం (సీడ్‌బౌల్‌ఆఫ్‌ఇండియా) గా మారింది.

తెలంగాణ రాష్ట ్ర విత్త నాభివృద్ధి సంస్థ నోటఫ


ి ైడ్ అయిన వివిధ పంటల మూల విత్త నాలను

వ్యవసాయ యూనివర్సిటీలు, ఇతర ICAR పరిశోధన సంస్థ ల నుండి సేకరించి సర్టిఫడ్


విత్త నాలను ఉత్పత్తి చేసి నాణ్యమైన విత్త నాలను తెలంగాణ రాష్ట ్ర రైతాంగానికి సరఫరా

చేస్తు ంది.

తెలంగాణ రాష్ట ్ర విత్త నాభివృద్ధి సంస్థ సుమారు 45,000 ఎకరాల విస్తీర్ణంలో 5,700 మంది

నైపుణ్యం గల విత్త న ఉత్పత్తి సంస్థ ల ద్వారా ప్రతి ఏటా విత్త న ఉత్పత్తి కార్యక్రమం

చేపడుతుంది. వరి, వేరుశనగలు, శనగలు, పెసర్లు , మినుములు, కందులు, నువ్వులు,

సజ్జ లు, జొన్న, సో యాబీన్, ఆవాలు, రాగి, కొర్ర, మొక్కజొన్న, ఫీడర్ జొన్న, జనుము,

పొ ద్దు తిరుగుడు, కుసుమలు, కూరగాయల పంటలు మొదలలైన విత్త నాల ఉత్పత్తి ని


P a g e | 44

చేపడుతున్నది. తెలంగాణ రాష్ట ్ర విత్త నాభివృద్ధి సంస్థ సంవత్సరానికి సుమారు 6 లక్షల

క్వింటాళ్లు విత్త నాన్ని ఉత్పత్తి ని చేపడుతున్నది.

విత్త న ఉత్పత్తి 2014-15 లో 3.18 లక్షల క్వింటాళ్ల ఉండగా, 2019-20 లో 5.75 లక్షల క్వింటాళ్ల

వరకు, 2020-21 లో 4.65 లక్షల క్వింటాళ్ల ఉండగా, 2021-22 లో 1.20 లక్షల క్వింటాళ్ల వరకు

మెరుగుపరచబడింది. 2022-23 నాటికి 5 లక్షల క్వింటాళ్ల కు ఉత్పత్తి ని పెంచాలని ప్రణాళికలు

రచించడం జరిగింది.

నీటి తీరువా పన్ను విధానం రద్దు

తెలంగాణ ఏర్పాటవక ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రోడ్డు పన్ను లాగానే..

వ్యవసాయానికి నీటిని వాడుకునే రైతుల నుంచి నీటి తీరువా పన్నులు వసూలు చేసేవి.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పన్ను బకాయిలతో పాటు, పన్ను విధానాన్ని శాశ్వతంగా రద్దు

చేశారు. 2018 జూన్ 2 నాటికిరూ.800 కోట్ల నీటి తీరువా బకాయిలు రద్ద య్యాయి. ఇకపై

రైతులకు సాగునీటిని ఉచితంగా అందిస్తా మని ప్రభుత్వం ప్రకటించింది. రైతులపై భారం

పడకుండా ప్రా జెక్టు లు, కాల్వల నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకోనున్నది

ఆయిల్ ఫాం సాగు

తెలంగాణ రాష్ట్రా నికి సుమారు 3.66 లక్షల పామ్ ఆయిల్ అవసరమ కాగా ప్రస్తు తం సుమారు

68,440 ఎకరాలలో పామ్ ఆయిల్ పంటను సాగు చేస్తూ , 45,000 టన్నుల ఉత్పత్తి మాత్రమే

జరుగుతున్నది. ఈ కొరతని అధిగమించడానికి, 2.47 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగు

చేయవలసివున్నది.

రాష్ట ం్ర లో పెరిగిన నీటి వనరులు మరియు వాతావరణ అనుకూల పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర

ప్రభుత్వం 9.49 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ విస్త రణ చెప్పటాడానికి అనుమతి ఇవ్వడం
P a g e | 45

జరిగింది. అయితే రాష్ట ్ర ప్రభుత్వం పెద్ద మొత్త ంలో సుమారు 20.00 లక్షల ఎకరాలలో పామ్

ఆయిల్ సాగును ప్రో త్సహించాలని నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం (27) జిల్లా ల్లో ఆయిల్ పామ్ సాగు విస్త రణ చేపట్టేందుకు (11)

కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్ల ను కేటాయించింది. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడం కోసం, ఇప్పటి

వరకు కంపెనీలు రాష్ట వ


్ర ్యాప్త ంగా (30) నర్సరీలు ఏర్పాటు చేశాయి.

సాగునీటి రంగం
రాష్ట ్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ నీటిపారుదల రంగం దుర్భర స్థితిలో ఉండేది . 2014 లో

రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత సాగునీటి రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సాహసో పేతమైన

చర్యలు చేపట్టింది. గత 8 సంవత్సరాలలో, నీటిపారుదలపై మొత్త ంగా రూ.1,45,866 కోట్లు

ఖర్చు చేసింది. నీటిపారుదల రంగంలో వచ్చిన అద్భుతమైన అభివృద్ధితో మన తెలంగాణ కోటి

ఎకరాల మాగాణంగా అవతరించింది.

మిషన్ కాకతీయ

నీటి వనరులను పునరుద్ధ రించడానికి మిషన్ కాకతీయ ఒక వినూత్న కార్యక్రమాన్ని

ప్రభుత్వం చేపట్టింది. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధించడం, పూడికలు తీయడం ద్వారా

చెరువులనే అధారంగ చేసుకునే చాల వరకు భూములు సాగులోకి వచ్చాయి, అంతేకాకుండా

భూగర్భజలాల సామర్థ్యం పెరిగి బావులు, బో ర్లు లో నీరు ఉబికి పెరిగి రెండుపంట సాగుకు

ఉపయోగపడుతున్నాయి. దాదాపు 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. రాష్ట ం్ర లో ఉన్న

మొత్త ం 46,531 చెరువుల్లో పూడిక తొలగించి, తూములను, కట్ట లను పఠిష్టంగా నిర్మించడం

కోసం ప్రభుత్వం రూ. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.


P a g e | 46

మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ద రించబడిన చెరువులకు భారీ, మధ్య తరహా

ప్రా జెక్టు ల నుండి కాలువల ద్వారా నీటిని తరలించి ఎండాకాలంలో సైతం పూర్తి స్థా యి నీటి

నిల్వతో చెరువులు నిండుగోలాలుగా తయారయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

పెండింగ్ ప్రా జెక్టు ల పూర్తి

రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా,

ఎల్ల ంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, Bhaktha Ramdas తదితర పెండింగ్ ప్రా జెక్టు ల

నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది. ఒకప్పటి కరువు జిల్లా పాలమూరు పచ్చబడి, వలసలు

ఆగిపో యాయి. నాగార్జు న సాగర్, శ్రీరాం సాగర్, నిజాం సాగర్ తదితర పాత ప్రా జెక్టు ల

కాల్వలను రాష్ట ్ర ప్రభుత్వం ఆధునీకరించింది . రాష్ట వ


్ర ్యాప్త ంగా నదులు, వాగులూ, వంకల

పునరుజ్జీవం కోసం 3,825 కోట్ల వ్యయంతో 1200 చెక్ డ్యాంల నిర్మాణం జరుగుతున్నది.

కాళేశ్వరం ప్రా జెక్టు

ప్రపంచంలో ఎత్తి పో తల ప్రా జెక్టు ల్లో అతి పెద్దదన


ై , భారీ ఎత్తి పో తల ప్రా జెక్టు , కాళేశ్వరం ను

తెలంగాణ ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించింది. మూడు ఆనకట్ట లు, 22 లిఫ్టు లు, 21

భారీ పంపుహౌజులు, 15 రిజర్వాయర్లు 203 కి.మీ సొ రంగమార్గా లు, 1531 కిలోమీటర్ల

పొ డవున కాలువలు, 36 నెలల స్వల్ప వ్యవధిలో నిర్మించబడ్డా యి. ప్రపంచ ఇంజనీరింగ్

అద్భుతంగా కాళేశ్వరం ప్రా జెక్టు ప్రఖ్యాతి పొ ందింది.సముద్ర మట్ట ం నుండి 618 మీటర్ల ఎత్తు కు

గోదావరి జలాలు ఎత్తి పో యడం జరుగుతుంది . 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు

సాగునీరందిస్తు న్న కాళేశ్వరం - తెలంగాణ గ్రో త్ ఇంజన్ గా మారింది. 37.02 లక్షల ఎకరాలకు

సాగునీటిని అందించాలని ప్రతిపాదించడం జరిగింది ( ప్రభుత్వ రికార్డు ల ప్రకారం కొత్త భూ

విస్తీర్ణం 18.25 లక్షల ఎకరాలు, స్థిరీకరించింది 18.82 లక్షల ఎకరాలు). కెనాల్ ల నిర్మాణం

పూర్తికాగానే సాగునీటిని అందించడం జరుగుతుంది.


P a g e | 47

శ్రీరాం సాగర్ పునరుజ్జీవన పథకానికి సైతం కాళేశ్వరం జలాలను ఉపయోగిస్తు న్నారు.

ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రివర్స్ పంపింగ్ అనే వినూత్న విధానాన్ని

ఉపయోగిస్తు న్నది. ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరం 100 టి.ఎం సీ.ల

నీరు నిల్వ ఉండేలా చేసింది. తెలంగాణలో నీటి పారుదల రంగంలో జరిగిన అభివృద్ధితో

ఆయకట్టు 119 శాతం పెరిగింది.

పాలమూరు రంగారెడ్డి ఎత్తి పో తలు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లా పూర్‌ మండలం ఎల్లూ రు గ్రా మ సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్‌

ముంగిట నుంచి పంపింగ్‌ ద్వారా ఐదు దశల్లో నీటిని ఎత్తి పో యాలన్నారు. నాగర్‌కర్నూల్‌,

మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నారాయణపేట్‌, రంగారెడ్డి, నల్గొ ండ జిల్లా ల్లో ని మెట్ట ప్రా ంతాలలో

12.30 లక్షల ఎకరాల ఆయకట్టు కు సాగునీటిని అందించడానికి ఈ ప్రా జెక్టు ఉద్దేశించబడింది.

ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్, జిల్లా ల కరువు ప్రా ంతాల కల.

దేవాదుల తుపాకుల గూడెం సమ్మక్క-సారక్క ప్రా జెక్టు

తెలంగాణలోని భద్రా ద్రి కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ల్లో ని మూడు జిల్లా ల్లో ని

6.74 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు గోదావరి నది నీటిని మళ్లించడం ఈ

ప్రా జెక్టు లక్ష్యం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వంటి ఇతర

ప్రా జెక్టు లు చేపట్ట బడ్డా యి

డిండి, శ్రీరాం సాగర్ పునరుజ్జీవనం, ఆర్డీఎస్, తుమ్మిల్ల ఎత్తి పో తలు, గట్టు , పాలమూరు-

రంగారెడ్డి, సీతారామ, డిండి, గట్టు ఎత్తి పో తల, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర), కడెం, చనాకా-

కొరాట తదితర ప్రా జెక్టు ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా జెక్టు :


P a g e | 48

తెలంగాణలోని భద్రా ద్రి కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా ల్లో ని మూడు జిల్లా ల్లో ని

6.74 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రా జెక్టు నిర్మాణం

జరుగుతుంది.

మిషన్ భగీరథ

ఈ ప్రా జెక్టు కోసం 23.44 TMC నీళ్ల ను కృష్ణా బేసిన్, 3.92 టిఎంసీల నీటిని HMWSSB

ఎల్ల ంపల్లి లైన్, నుండి మరియు 32.58 టిఎంసీలు గోదావరి బేసిన్ నుండి మొత్త ంగా 59.94

TMC నీళ్ల ని మిషన్ భగీరథకు కేటాయించారు. మొత్త ం 23,775 గ్రా మీణ ఆవాసాలు, 121

పట్ట ణ స్థా నిక సంస్థ లకు శుద్ధి చేయబడిన త్రా గునీటి అందిచడం జరుగుతున్నది. అడవులలో

కొండలపై ఉన్న 115 గ్రా మీణ ఆవాసాలకు కూడ ఈ పథకం సో లార్ పలకాల ద్వారా తాగునీటి

సరఫరా చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ

సంస్థ లకు సాంప్రదాయ నల్లా నీటి కనెక్షన్లు అందించారు. 100% తాగునీటిని అందిస్తు న్న అతి

పెద్ద రాష్ట ం్ర గా తెలంగాణ దేశంలో ప్రథమ స్థా నంలో నిలిచింది. మిషన్ భగీరథ పథకంతో

సురక్షిత మంచినీటి సరఫరా జరుగుతున్నదని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ప్రకటించింది.

విద్యుత్ రంగం
ఏ రాష్ట ం్ర లో అయిన అభివృద్ధి స్థా యిని కొలిచే అత్యంత ముఖ్యమైన సూచికలలో విద్యుత్

వినియోగం ఒకటి. ఆర్థిక వృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పో షిస్తు ంది. విద్యుత్ అనేది

మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి మరియు రాష్ట ్ర సంక్షేమానికి

కీలకమైనది.

వ్యవసాయ మోటర్ల కు ఉచిత విద్యుత్


P a g e | 49

రాష్ట ం్ర లోని 27.02 లక్షల వ్యవసాయ మోటర్ల కు 24 గంటల ఉచిత సరఫరాను ప్రభుత్వం 100
శాతం సబ్సిడీతో అందిస్తు న్నది. రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత కొత్త గా 8.04 లక్షల వ్యవసాయ
సర్వీస్ కనెక్షన్లు ఇవ్వబడ్డా యి.
రాష్ట ్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా పేద వర్గా ల ప్రజలకు అందిస్తు న్న ఉచిత
విద్యుత్ పథకం ద్వారా 6,00,258 మంది SC వినియోగదారులకు, 3,26,385 ST
వినియోగదారులకు ప్రతి నెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ను అందిస్తో ంది.
అదేవిధంగా వృత్తి నే ఉపాధిగా చేసుకుని జీవనం కొనసాగిస్తు న్న 30, 013 మంది నాయీ
బ్రా హ్మణుల వినియోగదారులకు మరియు 55,458 ధో భి ఘాట్‌లు/లాండ్రీ దుకాణాలకు ప్రతి
నెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ను అందిస్తో ంది. రాష్ట ్ర ప్రభుత్వం 5467 పౌల్ట్రీ
ఫారాలకు , 6097 పవర్ లూమ్‌లకు యూనిట్ కి రూ.2. సబ్సిడీని అందిస్తో ంది.

వ్యవసాయానికి 24 గంటలూ నాణ్యమైన విద్యుత్

దేశంలో మరేఇతర రాష్ట ం్ర లో లేని విధంగా అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్
సరఫరాని అందిస్తూ తెలంగాణ రాష్ట ం్ర ముందుకుసాగుతున్నది. ప్రత్యేక రాష్ట ం్ర ఏర్పడకమందు
అంతులేని కరెంటు కోతలు, పవర్ హాలిడేల నుండి ఆనతి కాలంలోనే తెలంగాణ శాశ్వత
విముక్తిని సాధించింది. 2014 లో రాష్ట ్ర స్థా పిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా,
నేడు 17,829 మెగావాట్ల కు పెరిగింది. రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత ట్రా న్స్మిషన్ నెట్వర్క్ ని
బలోపేతం చేయడానికి 18,874 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అదేవిధంగా మెరుగైన
విద్యుత్ పంపీణి నెట్‌వర్క్‌ పునరుద్ద రించడానికి పల్లె పగ
్ర తి కార్యక్రమం కింద రూ.506 కోట్లు ,
పట్ట ణప్రగతి కింద రూ.249 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయడం జరిగింది.
ప్రభుత్వం డిస్కమ్ ల ద్వారా 1047 కొత్త 33/11KV సబ్-స్టేషన్లు , 3,69,867 డిసబ
్ట్రి ్యూషన్

ట్రా న్స్‌ఫార్మర్లు మరియు 1,78,192 కి.మీ డిసబ


్ట్రి ్యూషన్ లైన్లు రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత
P a g e | 50

ఏర్పాటుచేయడం జరిగింది. 23,667 మంది విద్యుత్ కార్మికుల సర్వీసులను

క్రమబద్ధీకరించింది రాష్ట ్ర ప్రభుత్వం.

తలసరి విద్యుత్ వినియోగం

తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది. తెలంగాణ ప్రత్యేక

రాష్ట ం్ర గా ఏర్పడే నాటికి 1196 యూనిట్లు ఉండగా 2022 నవంబర్ నాటికి 2126 యూనిట్లు గా

నమోదైనది.

భధ్రా ద్రి, యాదాద్రి పవర్ ప్లా ంట్ల నిర్మాణం

కొత్త గూడెం జిల్లా లో భద్రా ద్రి థర్మల్ పవర్ ప్రా జెక్టు నిర్మాణం పూర్తికాగా, నల్ల గొండ జిల్లా లో

యాదాద్రి ఆల్ట్రా మెగా ప్రా జెక్టు శరవేగంగా నిర్మాణమవుతున్నది.2024 నాటికి 4000

మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి.

సో లార్ విద్యుదుత్పత్తి లో గత ఎనిమిదేళ్ళలో 74 మెగావాట్ల నుండి 5112, వేల మెగావాట్ల కు

రికార్డు స్థా యి పెరుగుదల సాధించింది 2025 నాటికి 7700 మెగావాట్ల లక్ష్యంగా ప్రణాళికలు

రూపొ ందించబడ్డా యి. జలవిద్యుత్ ఉత్పత్తి లో 2021-22 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాని

కంటే రికార్డు స్థా యిలో 5654.7 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి ని సాధించడం జరింగింది,

భూపాలపల్లిలో కెటిపీపీ విద్యుత్ ప్లా ంట్

గడిచిన ఎనిమిదెండ్ల లో TSGENCO ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ థర్మల్ పవర్

ప్లా ంట్ (KTPP)లో 600 మెగావాట్లు , దిగువ జూరాల లో 240 మెగావాట్లు , పులిచింతలలో 120

మెగావాట్లు , కొత్త గూడెం థర్మల్ పవర్ స్టేషన్ (స్టేజ్ 7) KTPS (VII) లో 800 మెగావాట్లు ,

భద్రా ద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో 1080 మెగావాట్ల సామథర్యంతో ప్రా రంభించబడ్డా యి. కేవలం
P a g e | 51

48 నెలల రికార్డు సమయంలో KTPS వద్ద 800 MW సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లా ంట్‌ను

రాష్ట ్ర ప్రభుత్వం ప్రా రంభించింది.

తెలంగాణ రాష్ట ం్ర లోని అన్ని వర్గా ల వినియోగదారులకు నాణ్యమైన 24 గంటలు అందిస్తూ ,

2025 నాటికి అంచనా విత్యుత్ డిమాండ్ 18,223 మెగావాట్ల కు చేరల


ే ా ప్రభుత్వం లక్ష్యాలను

ఏర్పరుచుకున్నది. విద్యుత్ సంస్థ ల సహకారంతో తెలంగాణ రాష్ట ం్ర విద్యుత్ మిగులు

రాష్ట ం్ర గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తు న్నది.

రహదారులు భవనాలు
 నక్సల్స్ ప్రభావిత ప్రా ంతాల్లో రూ. 520.65 కోట్ల ఖర్చుతో 351.60 కి.మీ పొ డవైన

రహదారులను, 13 బ్రిడ్జీలను నిర్మించడం జరిగింది.

 తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడే నాటికి జాతీయ రహదారుల పొ డవ 2,511 కి.మీ

 నవంబర్ 2022 నాటికి 4,983 కి.మీ

 తెలంగాణ రాష్ట ్ర ఏర్పాటు నుండి నేటి వరకు రూ. 438.40 కోట్ల తో 23 ఆర్వోబీలు/ఆర్

యుబిలను లను నిర్మించడం జరిగింది.

 రాష్ట ్ర రహదారులు, భవనాల శాఖ 32,717 కిమీల పొ డవైన రహదారులను

నిర్వహిస్తు న్నది. వీటిలో రాష్ట ్ర రహదారుల నిడివి 27,734 కిమీ కాగా జాతీయ

రహదారుల నిడివి 4,983 కిమీ

 రాష్ట ్ర రహదారులు, ప్రధాన జాతీయ రహదారులు, ఇతర జిల్లా రహదారులకు

సంబంధించి నాలుగు లేన్ల రహదారుల నిడివి 1,154 కిమీ, డబుల్ లేన్ల రహదారుల
P a g e | 52

నిడివి 12,060 కిమీ, సింగిల్ లేన్ రహదారుల నిడివి 14,520 కిమీ. మొత్త ంగా వీటి

పొ డవు 27,734 కిమీ.

గత 8 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి-

 7,928 కిమీ పొ డవైన రెండు లేన్ల రహదారులను వేయడం జరిగింది

 321 కిమీ పొ డవైన 4 లేన్ల రహదారులను నిర్మించడం జరిగింది

 47 కిమీ పొ డవైన 6 లేన్ల రహదారులను నిర్మించడం జరిగింది

 350 బ్రిడ్జీలను నిర్మించారు

 8064 కిమీ పొ డవైన మరమ్మతులు చేపట్ట డం జరిగింది.

రహదారులు, భవనాల శాఖ చేపట్టిన ప్రధాన ప్రా జెక్టు లు-

 29 జిల్లా ల్లో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాలను నిర్మించేందుకు రూ.

1,581.62 కోట్ల ను కేటాయించడం జరిగింది. వీటిలో 15 జిల్లా ల్లో పనులు పూర్తి కాగా, 11

జిల్లా ల్లో పనులు కొనసాగుతున్నాయి. మరో 3 జిల్లా ల్లో పనులు ప్రా రంభించాల్సి ఉంది.

 రూ. 206.44 కోట్ల తో కలెక్టర్లు , అడిషనల్ కలెక్టర్లు , జిల్లా స్థా యి అధికారుల నివాస

గృహాలను 24 జిల్లా ల్లో చేపట్ట డం జరిగింది. వీటిలో 11 జిల్లా ల్లో పనులు పూర్తి కా, 10

జిల్లా ల్లో పనులు పూర్తికావచ్చాయి. 3 జిల్లా ల్లో పనులు ప్రా రంభించాల్సి ఉంది.

 రూ. 617 కోట్ల ఖర్చుతో కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ రూపొ ందుతున్నది.

 119 నియోజకవర్గా ల్లో రూ. 139 కోట్ల రూపాయలతో రెసడ


ి ెన్స్ కమ్ ఆఫీస్ ల

నిర్మాణాలను చేపట్ట డం జరిగింది. వీటిలో 94 పనులు పూర్తి కాగా, 6 పనులు

పురోగతిలో ఉన్నాయి. మరో 10 పనులను ప్రా రంభిచాల్సి ఉంది.

 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టా పన

 రూ. 146.50 కోట్ల తో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతున్నది.


P a g e | 53

తెలంగాణ అమరవీరుల స్మారకం

రూ. 177.50 కోట్ల తో హైదరాబాద్ లోని లుంబనీ పార్కులో తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని

నిర్మించడం జరుగుతున్నది.

 రూ. 166 కోట్ల తో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద 120 ఎమ్మెల్యే ఫ్లా ట్లు , ఐటి బ్లా క్ ను

నిర్మించడం జరుగుతున్నది.

 రూ. 39 కోట్ల తో మైనార్టీలకు అనీస్ ఉల్ ఘర్భా ఆర్ఫనేజ్ ను నిర్మించడం

జరుగుతున్నది

 బంజారా హిల్స్ లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తో కూడిన కమాండ్ కంట్రో ల్ సెంటర్ ను

రూ. 585 కోట్ల తో నిర్మించడం జరిగింది.

సెంటర్ ఫర్ దళిత్ స్ట డీస్

రూ. 26.10 కోట్ల తో సెంటర్ ఫర్ దళిత్ స్ట డస్


ీ ను నిర్మించడం జరిగింది. పో టీ పరీక్షలకు

సన్నద్ధ మవుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థు లకు ఉచిత ట్రెయినింగ్ తో పాటు, నిరుద్యోగులైన ఎస్సీ

యువతకు పలు రకాలైన నైపుణ్య శిక్షణ కోసం ఉచిత తరగతులను నిర్వహించడం

జరుగుతున్నది. వీరికి ఇందులో ఉచిత వసతి కూడా కల్పించడం జరుగుతున్నది.

మెడికల్ కాలేజీలు

ఒక్కో మెడికల్ కాలేజీకి రూ. 510 కోట్ల వ్యయంతో మొత్త ం 8 మెడికల్ కాలేజీల నిర్మాణానికి

రూ. 4080 కోట్ల ను మంజూరు చేయడం జరిగింది. వీటిలో 6 కాలేజీల నిర్మాణ పనులు

పురోగతిలో ఉండగా, మరో 2 కాలేజీల నిర్మాణ పనులు ప్రా రంభం కావాల్సి ఉంది.

నర్సింగ్ కాలేజీలు
P a g e | 54

ఒక్కో నర్సింగ్ కాలేజీకి రూ. 40 కోట్ల వ్యయంతో మొత్త ం 14 నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి రూ.

560 కోట్ల ను మంజూరు చేయడం జరిగింది. వీటిలో 5 నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులు ఆర్

అండ్ బి కి కేటాయించడం జరిగింది. ఈ 5 కాలేజీల్లో 4 కాలేజీల నిర్మాణ పనులు పూర్తి కాగా,

మరో 1 కాలేజీ పనులు పురోగతిలో ఉన్నాయి.

సూపర్ స్పెషాలిటి హాస్పిటళ్ళు

రూ. 3779 కోట్ల వ్యయంతో 4 సూపర్ స్పెషాలిటి హాస్పటళ్ళు మంజూరు కాగా వీటిలో 1

హాస్పిటల్ పనులు పురోగతిలో ఉండగా, మరో 3 హాస్పటళ్ళకు టెండర్ల ను పిలవడం జరిగింది.

అంతేకాకుండా ప్రభుత్వం పంజాగుట్ట లోని నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)

ను విస్త రణకు రూ. 1571 కోట్ల నిధుల మంజూరు చేసింది.

బస్తీ దవాఖానాలు

బస్తీ దవాఖానా అనేది GHMC లోని పట్ట ణ పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించే

పథకం .

• ఒక బస్తీ దవాఖానా 5,000-10,000 జనాభాకు సేవలను అందిస్తు ంది..

• కన్సల్టే షన్, డయాగ్నోస్టిక్స్ మరియు మందులు ఉచితంగా అందించబడతాయి

• ప్రస్తు తం GHMC పరిధల


ి ో 321 బస్తీదవాఖానాలు సేవలు అందిస్తు న్నాయి.

లబ్ధి దారులు – 2,11,23,408

ఖర్చు: 94.87 Crores

పల్లె దవాఖానాలు

ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట ్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఉమ్మడి ఆంధ్రపద


్ర ేశ్ల
‌ో
మండలానికో ప్రా థమిక ఆరోగ్యం కేంద్రం ఉండేది. దీంతో పేద ప్రజలు నానా తంటాలు పడేవారు.
P a g e | 55

టీఆర్‌ఎస్‌సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రా మాల్లో సైతం దవాఖానలను ఏర్పాటు


చేస్తు న్నది.
హెల్త్ ‌అండ్‌వెల్‌నెస్‌పథకం కింద రాష్ట ్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను అభివృద్ధి చేస్తు న్నది.
ఒక్కో పల్లె దవాఖానకు రూ. 20 లక్షల వ్యయంతో పక్కా భవనాలు నిర్మిస్తు న్నారు.
ప్రతి భవనంలో మూడు బెడ్లతో కూడిన వార్డు రూం, ఒక వెయిటింగ్‌హాల్‌, స్టో రేజీ గది, ఒక
నర్సింగ్‌గది, ల్యాబ్‌, రెండు మరుగుదొ డ్లు , మూత్రశాలలు నిర్మిస్తు న్నారు. రోగులను వీల్‌చైర్‌లో
తరలించేందుకు ర్యాంప్‌కూడా నిర్మిస్తు న్నారు.
రాష్ట వ
్ర ్యాప్త ంగా 2 వేలకు పైగా పల్లె దవాఖానలు ప్రా రంభానికి సిద్ధంగా ఉన్నాయి.

కంటి వెలుగు

కంటి పరీక్షలు చేయించుకున్నవారు 1.54 కోట్లు

కంటి అద్దా లు తీసుకున్నవారు 41.06 లక్షలు

డయాలసిస్ సేవలు

• ఆరోగ్యశ్రీ రోగులకు డయాలసిస్ ఉచితంగా అందించబడుతుంది

• 43 డయాలసిస్ కేంద్రా లు PPP కింద పనిచేస్తు న్నాయి

• దేశంలో మొదటిసారిగా సింగిల్ యూజ్ డయలైజర్ మరియు ట్యూబ్‌లు

ఉపయోగించబడ్డా యి

లబ్ధి దారులు – 67,049

ఖర్చు – 698.08 కోట్లు

తెలంగాణ డయోగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు

2018 లో ప్రా రంభించారు. ప్రస్తు తం 20 కేంద్రా లు సేవలందిస్తు న్నాయి. 60 రకాల పరీక్షలను

ఉచితంగా చేయడం జరుగుతున్నది. వీటితో ఆర్టిపీసీఆర్ ల్యాబులను అనుసంధానించడం


P a g e | 56

జరిగింది.అధునాతనమైన పరికరాలైన ఆటో అనలైజర్స్, డిజిటల్ ఎక్స్ రేస్, అల్ట్రా సౌండ్

స్కానింగ్ మెషిన్స్, టు డి ఎకో, మమ్మోగ్రా మ్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు గుండె,

మూత్రపిండాలు, ఊపిరతి
ి త్తు లు, క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు చేయడం జరగుతున్నది.

ఇప్పటివరకు 51,73,634 టెస్టు లను నిర్వహించడం జరిగింది.

లబ్ది దారుల సంఖ్య 17,17,835

ఇందుకైన ఖర్చు 125.8 కోట్ల రూపాయలు

హైద్రా బాద్ లో నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నిర్మాణం

రాష్ట ్ర ప్రభుత్వం మొదట గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను
ఏర్పాటు చేసింది. తెలంగాణలో కరోనా వ్యాపించినప్పటి నుండి ఈ హాస్పటల్ సేవలు
అందిస్తు న్నది. తదనంతరం 26 ఏప్రిల్ 2022 న అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డ ప్రా ంతాల్లో
మరో మూడు టిమ్స్ హాస్పటల్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయడం
జరిగింది. వీటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
టిమ్స్ (తెలంగాణ ఇంస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్) లు ఏయిమ్స్ మాదిరి స్వయం ప్రతిపత్తి
గల వైద్య విజ్ఞా న సంస్థ లుగా ఉంటాయి. ఇందులో స్పెషలిటీ, సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు,
స్పెషలిటీ, సూపర్ స్పెషలిటీ లలో వైద్య విద్య, 16 స్పెషలిటీ, 15 సూపర్ స్పెషలిటీ లలో పీజీ
కోర్స్ లు, సూపర్ స్పెషలిటీ లలో నర్సింగ్ & పారామెడికల్ విద్య, 30 డిపార్ట్మెంట్ లు గుండె,
కిడ్నీ, లివర్, మెదడు, ఊపిరతి
ి త్తు ల విభాగాలు, కాన్సర్ సేవలు, ట్రా మా సేవలు, ఎడ్నీకైనాలజీ
విభాగాలు, ఎలర్జీ, రుమాటాలజీ విభాగాలు, వ్యాధి నిర్ధా రణ విభాగాలు, 200 మంది ఫాకల్టీ &
500 మంది వరకు రెసిడెంట్ డాక్టర్లు , 26 ఆపరేషన్ థియేటర్స్, గుండె క్యాత్ ల్యాబ్ సేవలు &
కిడ్నీ డయాలిసిస్ సేవలు, కాన్సర్ రేడియేషన్ & కిమోథెరపీ సేవలు, సిటీ స్కాన్, MRI
సేవలు, 1,000 పడకలకు ఆక్సిజన్ & వీటిలో 300 ఐసీయూ పడకలు, ఫాకల్టీ,రెసిడెంట్ లకు
క్వార్టర్స్ ఉంటాయి.
P a g e | 57

ఆల్వాల్ గడ్డి అన్నారం ఎర్రగడ్డ


భూమి (ఎకరాలు) 28.41 21.36 60

భవనాల అంతస్థు లు జి ప్ల స్ 5 జి ప్ల స్ 14 జి ప్ల స్ 14


భవనాల విస్తీర్ణం 13.71 లక్షలు 13.71 లక్షలు 13.71 లక్షలు
(చదరపు అడుగులు)
బడ్జెట్ (కోట్లు ) 897 900 882

వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

వరంగల్ లో అత్యాధునిక సౌకర్యాలతో రూ. 1200 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటి


హాస్పటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జూన్ 2021 భూమి పూజ చేశారు.
59 ఎకరాల్లో ఈ హాస్పటల్ నిర్మాణం జరుగుతున్నది. 24 అంతస్తు లతో రూపుదిద్దు కుంటున్న
ఈ భవనంలో, 34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటి వైద్యసేవలు అందించడం జరుగుతుంది.

12 మెడికల్ కాలేజీల ఏర్పాటు

రాష్ట ం్ర ఏర్పడినప్పుడు కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత టిఆర్ఎస్

ప్రభుత్వ ఆధ్వర్యంలో 4 మెడికల్ కాలేజీలు సిద్దిపట


ే , మహబూబ్ నగర్, నల్గొ ండ,

సూర్యపేటలలో స్థా పించడం జరిగింది.

ఆ తర్వాత సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, వనపర్తి, కొత్త గూడెం, నాగర్

కర్నూల్, రామగుండం లలో 8 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. 2022 లో

మరో 9 కాలేజీలను మంజూరు చేయడం జరిగింది.

మొత్త ం ప్రభుత్వ సీట్లు 2790, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 3800. వీటితో పాటు బీబీనగర్

లోని ఎయిమ్స్ లో 100 సీట్లు , ఈఎస్ఐసి కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి. అన్నీ కలిపి 6,590
P a g e | 58

(అదనంగా కేంద్ర పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్ లో 100, ఈఎస్ఐసి లో 100 ఎంబిబిఎస్ సీట్లు

) అందుబాటులో ఉన్నాయి)

ఉద్యోగుల సంక్షేమం
తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం కాంట్రా క్ట్ / ఔట్ సో ర్సింగ్ / గౌరవ వేతనం పొ ందుతున్న ఉద్యోగుల
సంక్షేమానికి కట్టు బడి ఉంది. తెలంగాణ రాష్ట ్ర సాధనలో స్ఫూర్తిదాయకమైన పాత్ర పో షించిన
ప్రభుత్వ ఉపాధ్యాయులు సొ ంత రాష్ట ్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధ తతో
భాగస్వాములవుతున్నారు. వారి సహకారంతో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు
చేరుతున్నాయి. ఉద్యోగులతో ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం దృష్ట్యా తెలంగాణ
ప్రభుత్వం దేశంలోనే “ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం” గా మన్ననలు పొ ందుతున్నది.

 2014 లో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పో షించిన పాత్రను అభినందిస్తూ


ప్రభుత్వం "తెలంగాణ ఇంక్రిమెంట్" పేరుతో ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటించింది.
 తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత గత ఏడేళ్లలో రెండుసార్లు వేతన సవరణ జరిగింది.
 2015 లో 43%, 2020 లో 30% ఫిట్మ
‌ ెంట్ ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ వేతనాల
పెంపుతో తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యుత్త మ జీతాలు పొ ందుతున్నవారిగా
నిలిచారు.
 కరోనా విపత్తు రాష్ట ్ర ఆర్థిక వ్యవస్థ ను ఛిన్నాభిన్నం చేసినప్పటికీ, ప్రభుత్వం రాష్ట ్ర
ఖజానాకు సంవత్సరానికి రూ.12,595 కోట్ల అదనపు భారం పడుతున్న 2020 లో
పీఆర్సీని ప్రకటించింది.
 వేతన సవరణ 2020 వల్ల కాంట్రా క్ట్, ఔట్ సో ర్సింగ్, ఇతర కేటగిరీల ఉద్యోగులు,
ఉపాధ్యాయులు, 2,88,416 మంది పింఛనుదారులు, 16,460 మంది హో ంగార్డు లు,
P a g e | 59

67,411 మంది అంగన్‌వాడీ కార్యకర్త లు, 31,028 మంది ఆశా వర్కర్లు , ఇతర ప్రభుత్వ
ఉద్యోగులతో సహా 9,17,797 మంది లబ్ధి పొ ందారు.
 కాంట్రా క్టు / ఔట్‌సో ర్సింగ్ / గౌరవ వేతనం పొ ందుతున్న సిబ్బంది జీతాలు 2016 లో
30-50% మధ్య, 2021 లో 30% పెంచడం జరిగింది.
 ప్రమోషన్ విధానం సరళీకృతం చేయబడింది. ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమోషన్
ప్రక్రియ 80% పూర్తి కాగా, మిగిలినవి త్వరలో పూర్తికానున్నాయి.
 రూ.1,500 కోట్ల తో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 15% అదనపు పెన్షన్
కోసం ప్రభుత్వం వయోపరిమితిని 75 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలకు
తగ్గించింది.
 తెలంగాణలో పనిచేస్తు న్న ఆంధ్రపద
్ర ేశ్ ఉద్యోగులు/ఉపాధ్యాయులు తమ సొ ంత
రాష్ట్రా నికి తిరిగి రావడానికి ప్రభుత్వం అనుమతించింది.

 కాంట్రా క్ట్ ప్రా తిపదికన పనిచేస్తు న్న కేజీబీవీ మహిళా సిబ్బందికి వేతనాలతో పాటు, 180
రోజుల ప్రసూతి సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది.
 డ్యూటీలో ఉండగా మరణించిన సిపిఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల
కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ పాలసీని వర్తింపజేస్తా రు.
 ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ గ్రా ట్యుటీని ప్రభుత్వం రూ. 12 లక్షల నుంచి
రూ.16.00 లక్షలకు పెంచింది.
 రాష్ట ్ర ప్రభుత్వం మార్చి 2021 నుండి ప్రభుత్వ ఉద్యోగులందరి పదవీ విరమణ
వయస్సును 58 / 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచింది. దీని వలన
2021 నుండి 2024 మధ్య పదవీ విరమణ పొ ందాల్సిన 29,829 మంది ఉద్యోగులకు
నేరుగా ప్రయోజనం చేకూరుతుంది.
 ప్రభుత్వ మెడికల్, డెంటల్, ఆయుష్ కళాశాలల్లో బో ధనా అధ్యాపకుల పదవీ విరమణ
58 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఇది జూన్, 2020 నుండి
P a g e | 60

మే, 2027 మధ్య పదవీ విరమణ పొ ందాల్సిన 2,407 మంది ఉద్యోగులకు నేరుగా
ప్రయోజనం చేకూరుతుంది.
 పిఆర్‌సి కమిటీ సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్‌ఎస్) నూతన
నియమాలను రూపొ ందించడానికి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారులు
సభ్యులుగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
 ఔట్ సో ర్సింగ్ పారిశుధ్య కార్మికుల జీతాలు నెలకు రూ.8,300/- నుండి రూ. 12,000/-,
జిహెచ్ఎంసిలో రూ. 17,000/-కి పెంచడం జరిగింది. దీని ద్వారా 54,776 ఔట్ సో ర్సింగ్
కార్మికులకు ప్రయోజనం చేకూరింది.
 హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి (HMWSSB) లో పని చేసే 5,091 ఉద్యోగులకు గుర్తింపు
పొ ందిన ఆసుపత్రు లలో ఆరోగ్య చికిత్సను పొ ందడం కోసం హెల్త్ కార్డు లను అందించడం
జరిగింది.

నూతన జోన్ల వ్యవస్థ - స్థా నికులకు 95 శాతం అవకాశాలే లక్ష్యంగా కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు

 తెలంగాణ ప్రజలకు గతంలో వలె నష్ట పో కుండా రాష్ట ం్ర లో నూతన జోనల్, మల్టీ జోనల్
వ్యవస్థ ను ఏర్పాటు చేస్తూ 2018 మే 24 న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా, గతంలో జరిగిన అన్యాయాలు మళ్లీ
జరగకుండా ఉండేందుకు రాష్ట ం్ర లో 7 జోన్లు , 2 మల్టీజోన్లు ఉండేలా నిర్ణయించింది.
 తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడటం, రాష్ట ం్ర లో చిన్న జిల్లా లు ఏర్పాటు చేసుకొన్నందున ఆయా
ప్రా ంతాల్లో ని స్థా నికులే 95 శాతం అవకాశం దక్కేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
 జోన్ల కు రాష్ట ం్ర లో చారితక
్ర ప్రా ముఖ్యం ఉన్న కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రా ద్రి,
యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు గా పేర్లను ఖరారుచేశారు.
 ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి.
P a g e | 61

 దేశంలో తొలిసారిగా 95 శాతం స్థా నిక రిజర్వేషన్లు అమలు చేస్తు న్న రాష్ట ం్ర గా తెలంగాణ
రికార్డు ల్లో కెక్కింది.

వెల్ నెస్ సెంటర్లు

 ఉద్యోగులు, పెన్షనర్లు , జర్నలిస్టు ల కోసం రాష్ట ్ర ప్రభుత్వం వెల్ నెస్ సెంటర్ల ను ఏర్పాటు
చేసింది. ఇందులో భాగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్ళతో ఒప్పందాలు
కుదుర్చుకోవడం జరిగింది.ఈ సెంటర్ల లో వ్యాధిని అనుసరించి మెడస
ి ిన్స్ కూడా
ఇస్తా రు.
 రాష్ట వ
్ర ్యాప్త ంగా 12 వెల్ నెస్ సెంటర్లు సేవలందిస్తు న్నాయి.
 వెల్‌నస్
ె సెంటర్ల పరిధిలో 300 ప్రభుత్వ,ప్రైవేట్ దవాఖాలు ఉన్నాయి. ఇందులో నిమ్స్,
ఉస్మానియా, గాంధీ తదితర సూపర్‌ స్పెషాల్టీ దవాఖానలున్నాయి. శస్త చి
్ర కిత్స కోసం
రిఫర్ చేస్తూ రాసే ప్రిస్కిప్ష న్‌లో దవాఖాన పేరు ఉండదు. రోగి నచ్చిన దవాఖానలో
చేరవచ్చు.
 అత్యాధునిక ల్యాబ్‌లో 50 రకాల పరీక్షలు
 ఖైరతాబాద్,వనస్థ లిపురం వెల్న
‌ ెస్ సెంటర్ల లో 50 రకాల వైద్య పరీక్షలు
నిర్వహిస్తు న్నారు. ఈసీజీ, 2 డీ-ఈకో, అల్ట్రా సౌండ్, థైరాయిడ్ ప్రొ ఫైల్, ఎక్స్-రే, డెంగ్యూ
నిర్ధా రణ పరీక్షలు, సీబీపీ, ఈఎస్‌ఆర్, కొలెస్ట్రా ల్, వీడీఆర్‌ఎల్, హెచ్‌ఐవీ, యూరిన్ కల్చర్
తదితర పరీక్షలు నిర్వహిస్తు న్నారు. అందుబాటులో లేని పరీక్షల కోసం ఇతర
దవాఖానలకు రిఫర్ చేస్తు న్నారు.
 అందుబాటులో 15 విభాగాలు
 వెల్‌నస్
ె సెంటర్ల లో మొత్త ం 15 విభాగాలు అందుబాటులో ఉన్నాయి.
 జనరల్ మెడస
ి ిన్, డెంటల్, ఆప్త మాలజీ (కంటివద
ై ్యం), గైనకాలజీ, ఆర్థో పెడిక్,
అంకాలజీ, నెఫ్రా లజీ, పల్మనాలజీ, ఈఎన్టీ, డయాబెటాలజీ, హో మియోపతి,
ఆయుర్వేదిక్, యునానీ, ఫిజియోథెరపీ, యోగా విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ
P a g e | 62

ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తా యి. ఓపీ,వైద్య పరీక్షలు


చేస్తా రు. శస్త చి
్ర కిత్సలు,తదుపరి వైద్యం కోసం ఇతర దవాఖానలకు రిఫర్ చేస్తా రు.
సెలవులతో నిమిత్త ం లేకుండా వెల్న
‌ ెస్ సెంటర్లు పనిచేస్తు న్నాయి.
 ఇక్కడ 1,885 రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయడంతోపాటు, 200 రకాల
ప్రముఖ కంపెనీల మందులను కూడా ఉచితంగా అందిస్తా రు.

ఎంప్లా యిస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్

రాష్ట ం్ర లోని ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్ల కు, జర్నలిస్టు లకు వారి పై ఆధారపడిన కుటుంబ

సభ్యులకు ప్రభుత్వం నగదురహిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్ లో ఔట్ పేషెంట్ సదుపాయం అందుబాటులో

ఉంది. రాష్ట ం్ర లో 344 ఎంపానెల్డ్ హాస్పటళ్ళు ఉన్నాయి. ఈ పథకంలో 12,04,654 మంది

లబ్ది దారులు నమోదు చేసుకున్నారు.

2014 నుండి ఇప్పటివరకు 3,52,603 మంది లబ్ది దారులు వైద్యసేవలు పొ ందారు. అందుకు

అయిన ఖర్చు 1422.09 కోట్ల రూపాయలు

ఉద్యోగాల భర్తీ
 భారత దేశంలో ఏ రాష్ట ం్ర లో జరగని విధంగా ఇప్పటివరకు మొత్త ం 2,24,142 ప్రభుత్వ

ఉద్యోగాలను భర్తీ చేస్తూ తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది.

 2014 నుంచి 2022 వరకు 8 ఏండ్ల లో తెలంగాణ ప్రభుత్వం మొదటగా 1 లక్షా 33 వేల

ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించింది.


P a g e | 63

 వీటితో పాటుగా ప్రస్తు తం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను రాష్ట ్ర

ప్రభుత్వం భర్తీ చేస్తు న్నది. ( 91,142 + 1,33,000 = 2,24,142 Total jobs)

 ఇందులో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రా క్టు పద్ధ తిలో పనిచేస్తు న్న 11,103 మంది

ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.

 ఇవి పో గా.. ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను కొత్త వారితో భర్తీ చేస్తు న్నది.
(11,103 + 80,039 = 91,142 jobs)
 ఉద్యోగ పరీక్షలు రాసే నిరుద్యోగుల కోసం రాష్ట ్ర ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కూడా

ఇస్తు న్నది.

 ఉద్యోగార్థు ల వయోపరిమితిపై ప్రభుత్వం పదేండ్ల సడలింపునిచ్చింది

 వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికష


ే న్ల జారీ కూడా ప్రా రంభమై ప్రక్రియ

కొనసాగుతున్నది.

 స్థా నిక అభ్యర్థు లకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి కావల్సిన పటిష్టమైన

విధానాన్ని ప్రభుత్వం రూపొ ందించి అమలుచేస్తు న్నది.

 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371-డి ప్రకారం రాష్ట ప


్ర తి ఉత్త ర్వుల సవరణను

సాధించింది.

 ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రా త్మకమైన విజయం.

 ఈ సవరణ వల్ల ఇకనుంచి అటెండర్ నుంచి, ఆర్డీవో దాకా స్థా నిక అభ్యర్థు లకు 95 శాతం

రిజర్వేషన్ అమలవుతుంది.

 దేశంలో ఈ విధంగా స్థా నికులకు 95 శాతం రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట ం్ర

తెలంగాణ.
P a g e | 64

 ఒకేసారి ఇంతపెద్ద మొత్త ంలో ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించిన ప్రభుత్వం,

నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందిస్తు న్నది.

 రాష్ట ం్ర లోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థు లకు ఉచితంగా స్ట డీ మెటీరియల్

ఇస్తూ , భోజన వసతి కూడా కల్పిస్తు న్నది. బీసీ స్ట డీ సర్కిళ్ల లో కూడా శిక్షణ

కార్యక్రమం కొనసాగుతున్నది.

పరిశమ
్ర లు
టిఎస్ ఐ పాస్

(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రా జెక్ట్ అప్రూ వల్, సెల్ఫ్ సర్టిఫికష


ే న్ సిస్టమ్)
రాష్ట ం్ర లో పారిశ్రా మిక వృద్ధిని వేగవంతం చేయడానికి, తెలంగాణను పెట్టు బడులకు
అనుకూలమైన గమ్యస్థా నంగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం TS-iPASS (తెలంగాణ స్టేట్
ఇండస్ట్రియల్ ప్రా జెక్ట్ అప్రూ వల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) చట్టా న్ని అమలులోకి తెచ్చింది. ఈ
చట్ట ం ప్రకారం పరిశమ
్ర లు స్థా పించాలనుకునే వ్యవస్థా పకులు అందించిన స్వీయ-ధృవీకరణ
ఆధారంగా నిర్ణీత సమయ పరిమితిలోగా అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. మెగా
ప్రా జెక్టు లన్నింటికి స్వీయ ధృవీకరణ ద్వారా స్వయంచాలకంగా అనుమతులు లభిస్తా యి. ఈ
చట్ట ం కింద దరఖాస్తు దారులందరికీ TS-iPASS కింద క్లియరెన్స్ హక్కు అందించబడుతుంది.
నిర్ణీత గడువులోగా క్లియరెన్స్ ఇవ్వని అధికారులకు జరిమానాలు విధించే నిబంధననూ ఈ
చట్ట ంలో పొ ందరుపరిచారు. ఈ చట్టా నికి దేశవ్యాప్త ంగా ప్రశంసలు లభించాయి. భారత ప్రభుత్వం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అవకాశాలు కల్పించే ఉత్త మ చట్ట ంగా టిఎస్ ఐ పాస్ ను
గుర్తించింది. 2022 మే నాటికి టిఎస్ ఐ పాస్ కింద రూ. 2,50,966 కోట్ల పెట్టు బడితో,
19,649 పారిశ్రా మిక యూనిట్ల ను స్థా పనతో, 17,20,780 మందికి ఉపాధి కల్పించే దిశగా
అనుమతులు వచ్చాయి.
P a g e | 65

టి హబ్

 టి హబ్ తెలంగాణ ప్రా ంత పారిశ్రా మికవేత్తలకే కాకుండా, తెలంగాణేతర ప్రా ంతాల

పారిశ్రా మికవేత్తలకు కూడా అవకాశాలు కల్పించేందుకు 6 ఎమ్ లు(6 M’s) మనీ(డబ్బు),

మెంటర్ షిప్ ( నాయకత్వం), మైండ్ సెట్ (ఆలోచన విధానం), మార్కెట్ల యాక్సెస్ (మార్కెట్

పరిశీలన), మోటివేషన్ (ప్రేరణ), మ్యాన్ పవర్ (మానవ వనరులు) తో పాటు 2 పి లు (2

P’s) పాలసీ (విధానం), పార్ట్ నర్ షిప్ (భాగస్వామ్యం) అనే అంశాలను అధ్యయనం

చేయగలిగేలా సౌకర్యాలను కల్పిస్తు న్నది.

 ఆరోగ్యం, ఎలక్ట్రిక్ వెహికిల్స్, బ్లా క్ చెయిన్, హెచ్ఆర్ టెక్, అగ్రిటెక్, ఎడ్యుకేషన్ టెక్, ఫిన్ టెక్

మొదలైన 50 రంగాలకు సంబంధించిన 2000 కు పైగా స్టా ర్టప్ లకు టి హబ్ వేదికగా

నిలుస్తు న్నది.

 టి హబ్ భారతదేశంలోని సమస్యలకు సంబంధించి విప్ల వాత్మకమైన పరిష్కారాలను

చూపెడుతున్నది. భారతదేశ సమస్యలకు పరిష్కారం చూపుతున్న యువ పారిశ్రా మికవేత్తల

మేధో వికాసానికి టి హబ్ దన్నుగా నిలుస్తు న్నది.

 టి హబ్ వేర్వేరు కార్యక్రమాలను చేపట్ట డం ద్వారా 2000 స్టా ర్టప్ లు పురుడు పో సుకోవడానికి,

600 మంది కార్పోరేట్లను సమీకరించి 100 కు పైగా మెంటర్ల ను సృష్టించడం ద్వారా రాబో యే

తరాలకు కొత్త పారిశ్రా మికవేత్తల రూపొ ందించే వేదికగా నిలిచింది.

 అదనంగా 100 కార్యక్రమాలు, ఎడిషన్ల ను వాటాదారులకు విజయవంతంగా అందించింది.

 ఆవిష్కరణల అనుకూల వ్యవస్థ ( ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్) వృద్ధిని వేగవంతం చేయడానికి

పెట్టు బడులు, నిధులను కీలకమైన అంశాలుగా వ్యవహరించడం జరుగుతుంది.

కోహో ర్ట్(సమిష్టి) స్టా ర్టప్ల


‌ ద్వారా 1.19 బిలియన్ అమెరికన్ డాలర్ల కు పైగా నిధులు

సేకరించడం జరిగింది.
P a g e | 66

 2014-20 మధ్య కాలంలో, వెంచర్ క్యాపిటలిస్టు లు హైదరాబాద్ లో 4.9 బిలియన్ అమెరికన్

డాలర్ల పెట్టు బడి పెట్టా రు.

 580 రౌండ్ల పెట్టు బడిలో 160 కు పైగా VC(వర్చువల్ సర్క్యూట్) నెట్వ


‌ ర్క్ లు పాల్గొ న్నాయి.

 వర్చువల్ సెషన్‌లలో 5,500 కు పైగా వి కనెక్ట్స్ ( VConnects) లు పాల్గొ న్నాయి.

 460 కు పైగా అంతర్జా తీయ స్టా ర్ట్-అప్ కనెక్ట్ లను చేపట్ట డం జరిగింది.

 42 కు పైగా దేశాలు ఇన్నోవేటవ్


ి స్టా ర్టప్ల
‌ ను నిర్వహించాయి.

 10 లక్షల ఉద్యోగాలను సృష్టించడం జరిగింది.

ఐటీ కారిడార్లో అంతర్జా తీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం టి హబ్ 2.0 ను నిర్మించింది.

స్టా ర్టప్స్, ఎంటర్ ప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్, వెంచర్ క్యాపటిలిస్ట్స్, మెంటార్స్ కార్యకలాపాలకు

వేదిక అయ్యేలా ఈ టి హబ్ 2 ను నిర్మించారు. అత్యున్నత ప్రమాణాలతో 276 కోట్ల

రూపాయలతో నిర్మించిన టి హబ్ 2 దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్. రాయదుర్గ ం

నాలెడ్జ్ సిటీలో 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. రెండు వేల స్టా ర్టప్

లు పనిచేసుకునేలా సౌకర్యాలు కల్పించారు. మొదటి టీ హబ్ కంటే రెండో ది ఐదు రెట్లు పెద్దది.

కొరియా కంపెనీ స్పేసెస్ టి హబ్ 2.0 డిజన్


ై ను చేసింది. స్పేస్ షిప్ స్ఫూర్తితో డిజన్
ై చేసన
ి ఈ

భవనాన్ని 10 అంతస్తు లతో నిర్మించారు.

కమాండ్ కంట్రో ల్ సెంటర్

దేశంలోనే అంతర్జా తీయ స్థా యి ప్రమాణాలతో కూడుకున్న మొదటి పో లీస్ కమాండ్ అండ్

కంట్రో ల్ సెంటర్ ను తెలంగాణ రాష్ట ం్ర హైదరాబాద్ లో నిర్మించింది. బంజారాహిల్స్‌ లో

ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా నిర్మించిన పో లీస్ ట్విన్‌టవర్స్‌ ను ముఖ్యమంత్రి కేసీఆర్ 2022

ఆగష్టు 4 ప్రా ంరంభించారు . పో లీస్ కమాండ్ కంట్రో ల్ సెంటర్ భవన నిర్మాణం , ఇతర
P a g e | 67

సదుపాయాలు కోసం ప్రభుత్వం 585 కోట్లు కేటాయించింది. పో లీస్ కమాండ్ కంట్రో ల్ సెంటర్ లో

లక్ష కెమెరాల పుటేజీని ఒక్క నిమిషంలోనే పరిశీలించే ఆధునిక పరికరాలు, పరిజ్ఞా నం

అందుబాటులో ఉన్నాయి. రాష్ట వ


్ర ్యాప్త ంగా ఏ పో లీస్‌ స్టేషన్‌ పరిధల
ి ోని సీసీటీవీ కెమెరా

దృశ్యాలైనా సరే హైదరాబాద్‌లో ఉన్న ఈ కమాండ్‌ అండ్‌ కంట్రో ల్‌ సెంటర్‌ నుంచి

వీక్షించవచ్చు. అత్యవసర సేవలు, సమావేశాల దృష్ట్యా అన్నిశాఖల సమన్వయం

చేసుకోవడం కోసం కూడ కమాండ్‌ అండ్‌ కంట్రో ల్‌ సెంటర్‌ ఏర్పాట్లు అందుబాటులో

ఉంన్నాయి.

షీ టీమ్స్

ఈవ్ టీజింగ్‌కు ముగింపు పలకాలనే ఉద్దేశంతో 2014 అక్టో బర్ 24 న షీ టీములను ప్రభుత్వం
ఏర్పాటు చేసింది. మహిళలు, యువతులు, విద్యార్థినులను రక్షించండం, వారి భద్రతకు ఈ
బృందాలను ఏర్పాటుచేసింది. షీ టీమ్స్ మహిళల గౌరవాన్ని, హక్కులను
కాపాడుతున్నాయి.షీ టీమ్స్‌ సభ్యులైన పో లీసులు  కాలేజీల్లో నూ, బస్టా ండ్‌ల్లో నూ, రద్దీ ఉన్న
ప్రదేశాలలో మఫ్టీలో సంచరిస్తా రు. సైబరాబాద్‌పో లీసు కమిషనరేట్‌పరిధిలో ప్రవేశపెట్టిన షీ టీం
ప్రయోగం సక్సెస్ కావడంతో తెలంగాణవ్యాప్త ంగా ప్రభుత్వం షీ టీంలను రంగంలోకి
తీసుకువచ్చింది. రాష్ట ం్ర లో మొత్త ం 331 షీ టీమ్స్ పనిచేస్తు న్నాయి. 42,788 ఫిర్యాదులు
అందాయి. 26106 మందిని అరెస్టు చేశారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని చాలా
రాష్ర్టాలు ‘షీ టీమ్స్’ ను ప్రవేశపెడుతున్నాయి. వేదింపులకు గురవుతున్న మహిళలు డయల్
100 ఫో న్ చేసి కానీ, ఈ మెయిల్, ఫేస్ బుక్, ట్విట్ట ర్, వాట్సాప్, హాక్ ఐ మొబైల్ యాప్ ద్వారా
ఫిర్యాదులు అందిస్తు న్నారు. ఫిర్యాదు అందిన వెంటనే షీ టీమ్స్ స్పందిస్తు న్నాయి.
ట్రా పిక్ పో లీసులకు రిస్క్ అలవెన్స్

రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యంలో విధులు నిర్వహించడం వల్ల ట్రా ఫిక్ పో లీసులకు
ఆరోగ్య సమస్యలు తలెత్తు తున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తు న్న వీరి కోసం ప్రభుత్వం
P a g e | 68

కాలుష్య అలవెన్స్ ఇవ్వాలని 2016 జనవరి 2 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో


నిర్ణయించింది. వారి మూలవేతనం మీద 30 శాతం పెంచింది.
పో లీస్ యూనిఫాం అలవెన్స్ పెంపు
తెలంగాణ రాకముందు పో లీసులకు ఏడాదికోసారి ఇచ్చే యూనిఫాం అలవెన్స్ ఏ మూలకూ
సరిపో యేది కాదు. స్వరాష్ట ం్ర లో సీఎం కేసీఆర్ హామీ మేరకు.. ప్రభుత్వం 2018 ఫిబవ
్ర రి 20 న
యూనిఫాం అలవెన్స్ ను రూ.3,500 నుంచి రూ. 7,500 లకు పెంచుతూ ఉత్త ర్వులు జారీ
చేసింది.
గ్యాంబ్లి ంగ్ సెంటర్లు పేకాట క్ల బ్బుల మూసివేత

ఉమ్మడి పాలనలో పేకాట క్ల బ్బులకు బానిసలుగా మారిన అనేక నిరుపేదల కుటుంబాల
జీవితాలు దుర్భరంగా వుండేవి. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన రాష్ట ్ర ప్రభుత్వం
పేకాట క్ల బ్లు ల నిర్వాహణను తీవ్రంగా పరిగనించి వాటి నిర్వాహకులను దాదాపు 1600
మందిని అదుపులోకి తీసుకుని కఠిన చర్యలను తీసుకున్నది. పేకాటకు అలువాటు పడిన
47,869 మంది ని అరెస్టు చేసి కఠిన నిబంధనలు అమలు చేసింది. పెద్ద ఎత్తు న రైడింగులు
చేసి రూ.27.33 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. పేకాట ఆడడం తెలంగాణలో అసాధ్యం అనే
పరిస్థితిని కల్పించిన రాష్ట ్ర ప్రభుత్వం పేకాట దుర్వసనాన్ని నిర్మూలించగలిగింది. ప్రభుత్వం
పేకాట క్ల బ్బులను మూసివస
ే ినా ఆన్‌లైన్‌లో గేమింగ్, గ్యాంబ్లి ంగ్‌ జరుగుతున్న నేపథ్యంలో...
రాష్ట ం్ర లో ఆన్‌లైన్‌లో రమ్మీ, పేకాట ఆడటాన్ని నిషేధించాలని 2017 జూన్17 న కేబినెట్‌
నిర్ణయించింది. ఈ మేరకు గ్యాంబ్లి ంగ్, గేమింగ్‌చట్టా నికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌తీసుకొచ్చారు.
అప్పటినుంచి తెలంగాణలో ఆన్లైన్ పేకాట ఆడటం రద్ద య్యింది.

భరోసా కేంద్రా లు
వేధింపులకు గురైన మహిళలు, పిల్లల సమస్యల్ని పరిష్కరించి, వారికి భద్రత కల్పించడానికి
ప్రభుత్వం భరోసా కేంద్రా ల్ని ప్రా రంభిస్తో ంది.ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మే 2016 న
P a g e | 69

ప్రవేశపెట్టింది.ఈ సెంటర్‌ ద్వారా న్యాయంతోపాటు బాధితుల కోసం ఆరోగ్య కార్యక్రమాలు


నిర్వహిస్తా రు. అలాగే, న్యాయం కోసం బాధితులు వివిధ ఏజెన్సీల చుట్టూ తిరగడం భారంగా
మారినందున నిపుణులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి సత్వర న్యాయం అందిస్తు న్నారు. లైగింక
వేధింపుల ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైనపక్షంలో
బాధితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తు న్నారు.సైకాలజిస్టు లు, లీగల్‌ కౌన్సెలర్ల తో
కౌన్సెలింగ్‌ఇప్పిస్తు న్నారు.
సిసి కెమెరాల ఏర్పాటు

 తెలంగాణ రాష్ట ం్ర లోని పల్లెలు, పట్ట ణాల్లో శాంతి భద్రతలను పటిష్ట పరిచేందుకు సీసీ

కెమెరాలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 2022 అక్టో బర్ నాటికి రాష్ట ం్ర లో మొత్త ం 10 లక్షల 16 వేల 120 సీసీ కెమెరాలను

వినియోగిస్తు న్నారు.

 ప్రతీ వెయ్యి మంది పౌరులకు 30 క్లో జ్డ్ ‌సర్క్యూట్‌టీవీ (సీసీటీవీ) సర్వైలెన్స్‌

అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలోనే తెలంగాణ రాజధాని టాప్‌ప్లేస్‌లో నిలిచింది,

ప్రపంచంలో 16 వ స్థా నం పొ ందింది.

విశ్వనగరంగా హైదరాబాద్
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్
రావు గారు బ‌హుముఖ‌ వ్యూహాలను అమలు చేస్తు న్నారు. మౌలిక సదుపాయాల
కల్పనతోపాటు సిటీ ఇమేజ్ ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొ ందించి అమలు
చేస్తు న్నారు. దీంతో 8 ఏండ్ల లో సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో హైదరాబాద్ నగరం మౌలిక
వసతుల కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ.. సుస్థిర పాలనతో ముందుకు దూసుకెళుతున్నది.
మెరుగైన ప్రజా రవాణా కోసం హైదరాబాద్ లో ఎన్నో అద్భుత ప్రా జెక్టు లు చేపట్టి
P a g e | 70

నిర్మాణాత్మకమైన అభివృద్ధి సాధించింది. ఇపుడు తెలంగాణ రాష్ట ం్ర దేశానికే రోల్ మోడల్ గా
నిలుస్తు న్నది.
హైదరాబాద్ న‌గ‌ర చరితల
్ర ోనే తొలిసారిగా రూ.50 వేల కోట్ల కు పైగా వ్యయంతో ప‌లు నిర్మాణ
కార్యక్రమాలు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో న‌డుస్తు న్నాయి. దీంతో ఉపాధి మెరుగై నిర్మాణరంగ
ముడి ప‌దార్థా లు, దాని అనుబంధ రంగాల్లో విస్త ృత‌మైన పురోగ‌తి లభించింది. నగర అభివృద్ధికి
తోడు ప్రపంచ దేశాల నుండి ఎన్నో బ‌హుళ‌జాతి కంపెనీలు, పరిశమ
్ర లు పెట్టు బడులు
పెట్టడానికి ముందుకు వస్తు న్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం
ప‌లు ప్రణాళికలను రూపొ ందించి, అమలు చేస్తు న్నది.

గ్రేటర్ హైదరాబాద్ లో ట్రా ఫిక్ సమస్యల పరిష్కారం


హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాతోపాటు ట్రా ఫిక్ సమస్యలు కూడా
ఎక్కువయ్యాయి. దీనిని అధిగమించేందుకు నగరంలో ట్రా ఫిక్ సమస్యలు లేని రోడ్ల కు
ప్రభుత్వం రూపకల్పన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధల
ి ో అన్ని విభాగాల రహదారులు
కలిపి 9204 ల‌కు పైగా కిలోమీటర్లు ఉన్నాయి. ఈ రోడ్ల పై ట్రా ఫిక్ సమస్యల పరిష్కారానికి
వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ధి (SRDP) వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టి, ఫ్లై
ఓవర్లు , అండర్ పాస్ లు నిర్మించడంతో చాలావరకు ట్రా ఫిక్ సమస్యలకు విముక్తి కలిగింది.

స్ట్రా ట‌జిక్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రో గ్రా ం (ఎస్ఆర్‌డిపి)


హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ట్రా ఫిక్ ర‌హిత న‌గ‌రంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక ర‌హ‌దారుల‌
అభివృద్ధి ప‌థ‌కం(ఎస్‌.ఆర్‌.డి.పి)ని రాష్ట ్ర ప్రభుత్వం రూపొ ందించింది. హైద‌రాబాద్ లో సిగ్నల్ ఫ్రీ
ర‌వాణా వ్యవస్థ ను ఏర్పాటుచేయడానికి ఉద్దేశించి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంలో భాగంగా
ప‌లు ఫ్లైఓవ‌ర్లు , అండ‌ర్‌పాస్‌లు, కారిడార్ల నిర్మాణాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 400 ఏళ్ల
చారితక
్ర పురాత‌న న‌గ‌ర‌మన
ై హైద‌రాబాద్ న‌గ‌రంలో అత్యంత ర‌ద్దీగా ఉన్న ర‌హ‌దారుల‌పై
ఫ్లైఓవ‌ర్లు , కారిడార్లు , అండ‌ర్‌పాస్‌లు నిర్మించడం కష్ట మే అయినప్పటికీ, వివిధ విభాగాల మ‌ధ్య
స‌మ‌న్వయంతో స‌వాళ్ల ను ఎదుర్కొంటూ, ప్రభుత్వం ఎస్.ఆర్.డి.పి ప‌నుల‌ను వేగ‌వంతంగా
P a g e | 71

నిర్వహిస్తో ంది. ఎస్.ఆర్.డి.పి. క్రింద మొదటిదశలో రూ.5,937 కోట్ల అంచ‌నా వ్యయంతో చేపట్టిన
స్కైవేలు, మేజ‌ర్ కారిడార్లు , మేజ‌ర్ రోడ్ల నిర్మాణం, గ్రేడ్ స‌ప‌రేట‌ర్ల‌ పనులు నడుస్తు న్నాయి.
రహదారుల అభివృద్ధిలో మొత్త ం 47 పనులు చేపట్ట గా, ఇందులో 33 పనులు (17 పై
వంతెనలు, 5 అండర్ పాస్ లు, 7 ఆర్వోబీలు/ఆర్.యూ.బీలు, 1 తీగెల వంతెన, పంజాగుట్ట లో 2
ఉక్కు వంతెనలు) ఇప్పటికే పూర్త య్యాయి.

సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ)


హైదరాబాద్ ప్రజల్లో మూడొంతుల మంది నిత్యం ఉపయోగించే 812 కిలోమీటర్ల పొ డవైన
రోడ్ల ను రూ.1839 కోట్ల వ్యయంతో రాష్ట ్ర ప్రభుత్వం నిర్వహిస్తు న్నది.

వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ ఎన్డీ పీ)


కొన్నేండ్లు గా హైదరాబాద్ నగరాన్ని ఇబ్బంది పెడుతున్న వరద ముప్పు నుంచి
కాపాడేందుకు రాష్ట ్ర ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం చేపట్టింది. ఈ పథకం కింద
రూ.985 కోట్ల తో 56 నాలాల అభివృద్ధి పనులు చేపట్ట గా ఆ పనులన్నీ పూర్త య్యయి.

మిస్సింగ్ లింకు రోడ్ల నిర్మాణం (హెచ్ఆర్.సీఎల్)


హైదరాబాద్ లో 44 కి.మీ. పొ డవైన మిస్సింగ్ 33 లింకు రోడ్ల నిర్మాణ పనులను ప్రభుత్వం
చేపట్టింది. ఇందులో 21 లింకు రోడ్ల నిర్మాణం పూర్త వగా, మరో 11 రోడ్ల పనులు
జరుగుతున్నాయి.

ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు


హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ సహకారంతో జీహెచ్ఎంసీ రూ.76.65 కోట్ల
వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది. వీటిలో 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం
పూర్త వగా, మిగతా 15 చోట్ల పనులు జరుగుతున్నాయి.
P a g e | 72

నిరంతర విద్యుత్
నిరంతర విద్యుత్ సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందులో
భాగంగా తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ రూ.4349 కోట్ల పెట్టు బడితో 400 కిలోవాట్ల , 7220
కె.వి, 132 కెవి సామర్థ్యం గల సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్ అవసరాల
దృష్ట్యా 6000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అనుగుణంగా విద్యుత్ లైన్ల అనుసంధానం పూర్తి
చేయడం జరిగింది.
 రాష్ట వ
్ర ్యాప్త ంగా నిరంతర విద్యుత్ సరఫరాకు టీ.ఎస్. ఎస్.పి.డి.సి.ఎల్ రూ.13,486 కోట్ల
పెట్టు బడితో 564 సబ్ స్టేషన్ల ను, 2,61,687 విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తు న్నది.
 జీహెచ్ఎంసీ పరిధల
ి ో రూ.3337 కోట్ల తో 153 సబ్ స్టేషన్లు , 33/11 కెవి సామర్థ్యం కలిగిన
228 సబ్ స్టేషన్లు , 11 కెవి ఫీడర్ల తో కూడిన 156 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం
జరిగింది.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం


తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడిన తర్వాత దేశంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్ అర్బన్
ఏరియా (హెచ్.యూ.ఏ)లో ప్రభుత్వం రాబో యే 40 ఏండ్ల దాకా మంచినీటికి ఎలాంటి కొరత
రాకుండా రూ.9,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టి, మౌలిక వసతులను
కల్పిస్తు న్నది.
 భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం రూ.1,450 కోట్ల వ్యయంతో సుంకిశాల వద్ద
ఇన్ టేక్ వెల్ నిర్మిస్తు న్నది.
 2020 లో హైదరాబాద్ లో 20 వేల లీటర్ల వరకు ఉచిత నీటి సరఫరా పథకాన్ని
ప్రా రంభించి అమలు చేస్తు న్నది. తద్వారా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం 58
శాతం గృహావసరాలకు, 67 శాతం గృహాల కనెక్షన్ల కు రూ.704 కోట్ల తో ఉచితంగా
నీటిని సరఫరా చేస్తు న్నది. దీంతో అర్బన్ స్ల మ్ ప్రా ంతాల్లో నూటికి నూరుశాతం
పేదలకు ఉచితంగా నీరందుతున్నది.
P a g e | 73

 మురుగుశుద్ధి ప్రా జెక్టు లో భాగంగా రాష్ట ్ర ప్రభుత్వం రూ.3,867 కోట్ల తో 31 ఎస్టీపల



నిర్మాణం చేపట్టింది. వందశాతం మురుగునీటిని శుద్ధిచేసే నగరంగా హైదరాబాద్
అవతరిస్తు ంది.

చారితక
్ర కట్ట ణాల పరిరక్షణ
హైదరాబాద్ మహానగరంలో చారితక
్ర కట్ట డాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక
చర్యలు చేపడుతున్నది. హైదరాబాద్ చార్మినార్ తో పాటు, ఖులీకుతుబ్ షా బురుజులను,
మొజంజాహీ మార్కెట్ ను, మెట్ల బావుల్ని, మందిరాల్ని అభివృద్ధి చేస్తూ పరిరక్షిస్తు న్నది.

పటిష్టంగా శాంతిభద్రతలు
తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ
కర్త వ్యంగా భావించిన తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం దేశంలోనే మొట్ట మొదటిగా అత్యాధునిక
సాంకేతిక అనుసంధానంతో కమాండ్ కంట్రో ల్ సెంటర్ నిర్మించింది. హైదరాబాద్ లో 10
లక్షల సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో రాష్ట మ
్ర ంతటి
సమగ్ర డేటా బేస్ ను ఒకే చోటకు అనుసంధానించడంతో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో నే
తెలిసిపో తున్నది. తద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ సులభతరమైంది. అలాగే, మహిళల
భద్రత కోసం ప్రభుత్వం షీ-టీమ్స్ ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ నగరం నాలుగు మూలలా టిమ్స్ దవాఖానాలు


కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేథలో
తెలంగాణ వైద్య విజ్ఞా న, పరిశోధన సంస్థ టిమ్స్ ఆస్పత్రు ల నిర్మాణం ఆలోచన
రూపుదిద్దు కున్నది. దీంతో రాష్ట ం్ర లో వైద్య సేవల విస్త రణతోపాటూ పేదలకు కార్పొరేట్
స్థా యి వైద్యం అందించేందుకుగాను తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
(TIMS)ను ఏర్పాటు చేసింది. తొలుత గచ్చిబౌలిలో 1261 బెడ్లు , 131 ఐసీయూ బెడ్లతో
టిమ్స్ ప్రా రంభమైంది. ఇప్పుడు ఇదొ క అద్భుతమైన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా
P a g e | 74

మారింది. అత్యాధునిక వైద్య పరికరాలు, ప్రతి బెడ్ కూ ఆక్సిజన్ సౌకర్యం కల్పించడంతో


2022 డిసెంబర్ నాటికి 15 వేల మందికి పైగా రోగులు చికిత్స అందుకున్నారు.
హైదరాబాద్ నగరానికి నలువైపులా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రు ల ఏర్పాటులో
భాగంగా గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రితోపాటు, ఆల్వాల్, ఎల్.బి.నగర్, సనత్ నగర్ లలో
టిమ్స్ సూపర్ స్పెషాల్టీ హాస్పిటళ్ళ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థా పన చేశారు.

సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి


హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ, పట్ట ణ సీలింగ్ భూముల్లో ఉంటున్న భూమిలేని పేదలకు..
ప్రభుత్వం 58 జీవో ద్వారా భూమి హక్కులను కల్పించింది. అలాగే 59 జీవో ద్వారా
మార్కెట్ ధరకు ఆ భూములను క్రమబద్దీకరిస్తు న్నది. వీటి ద్వారా 2022 డిసెంబర్ నాటికి
1 కోటి 26 లక్షల మంది లబ్ధి పొ ందారు. మరో 1 లక్ష 18 వేల మంది దరఖాస్తు లు
పరిశీలనలో ఉన్నాయి.

రూ.5 లకే అన్నపూర్ణ భోజనం


హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హరేకృష్ణ సొ సైటీ అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సంయుక్త
ఆధ్వర్యంలో 150 అన్నపూర్ణ భోజన కేంద్రా లు నడుస్తు న్నాయి. వీటిద్వారా ప్రతిరోజూ 45
వేల మంది పేదలకు రూ.5 లకే భోజనం అందుతున్నది.

మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్


హైదరాబాదులో రూ.95.69 కోట్ల వ్యయంతో 25 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్ల ను జీహెచ్ఎంసీ
నిర్మించింది. అలాగే, ప్రజల అవసరాల కోసం మరో 1504 కమ్యూనిటీ హాళ్ల ను కూడా
జీహెచ్ఎంసీ నిర్వహిస్తు న్నది.

క్రీడా మైదానాలు, వ్యాయామశాలలు


P a g e | 75

హైదరాబాదులో జీహెచ్ఎంసీ 521 క్రీడా మైదానాలు, 15 ఈత కొలనులు, 135 ప్రా ంతాల్లో


జిమ్ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది. వీటిని ప్రతిరోజూ దాదాపు 45 వేల మంది
వినియోగిస్తు న్నారు.

మార్కెట్ల నిర్వహణ
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలో 48 ప్రధాన మార్కెట్లు నడుస్తు న్నాయి. లక్షలాది మంది
ప్రజల అవసరాలను ఈ మార్కెట్లు తీరుస్తు న్నాయి.

బస్ షెల్టర్లు
ప్రైవట్
ే సంస్థ ల సహకారంతో లక్షలాది మంది ప్రజల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ 1220 బస్
షెల్టర్లను నిర్వహిస్తు న్నది.

మోడల్ స్మశాన వాటికలు


హైదరాబాద్ లోని 560 స్మశాన వాటికల్లో జీహెచ్ఎంసీ సకల సౌకర్యాలను కల్పించింది.
వీటితోపాటు రూ.49.15 కోట్ల తో మరో 34 మోడల్ స్మశాన వాటికలను నిర్మించింది.

ప్రజల అవసరాలు తీర్చే ఇతర కార్యక్రమాలు


గ్రేటర్ హైదరాబాద్ పరిధల
ి ో తెలంగాణ ప్రభుత్వం మోడల్ మార్కెట్లు , మల్టీ పర్పస్ హాల్స్
నిర్మాణం, సామూహిక మరుగుదొ డ్లు , స్మశాన వాటికలు, చెరువుల పునరుద్ధ రణ, రోడ్ల పక్కన
మురికి కుంటల నిర్మూలన, రోడ్ల పునరుద్ధ రణ, క్రీడా కాంప్లెక్సులు, నైట్ షెల్ట‌ర్లు , ఫిష్ మార్కెట్ల
నిర్మాణం తదితర ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. నగర ప్రజలకు నిరంతరాయ విద్యుత్ కోసం
రింగ్ లైన్, మంచినీటి కొరత తీర్చేందుకు రెండు రిజర్వాయర్లు , ఐటీ, అర్బన్ ట్రా న్స్ పో ర్టేషన్,
మెట్రో రైలు విస్త రణ, నగరంలో బస్సుల సంఖ్య పెంపు, హరితహారం, పార్కుల అభివృద్ధి,
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, చెరువుల సంరక్షణ, సినిమ సిటీ, ఫార్మా సిటీ, ఓఆర్ఆర్ జోనింగ్,
P a g e | 76

మూసీ వెంట ఎలివేటడ్


ె రహదారి, పో లీస్ వ్యవస్థ బలోపేతం, పో లీస్ కమాండ్ అండ్ కంట్రో ల్
భవనం, కొత్త గా రెండు రైల్వే టర్మినల్స్ ఇలా హైదరాబాద్ ను విశ్వనగరంగా మర్చేందుకు
ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.

పరిశుభ్ర నగరం కోసం ‘స్వచ్ఛ హైదరాబాద్’


హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు స్వచ్ఛ హైదరాబాద్
కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి రూ.1000 కోట్లు వెచ్చించింది. స్వచ్ఛ హైదరాబాద్
లో భాగంగా హైదరాబాద్ నగరాన్ని 425 ల భాగాలుగా విభజించి, ఒకటి నుండి రెండు చదరపు
కిలోమీటర్ల పరిధిని ఒక వ్యక్తిగత బృందం ఆధ్వర్యంలో అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ
రూపొ ందించింది. ప్రజా ప్రతినిధులందరికీ బాధ్యతలు అప్పగించింది. 50 వేల మంది
ఔత్సాహికులు స్వచ్ఛ హైదరాబాద్ లో భాగస్వాములయ్యారు. మెరుగైన మౌలిక
సదుపాయాల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసింది. మొత్త ం 5096 పనులను చేప‌ట్టా రు.
హైద‌రాబాద్ న‌గ‌రంలో త‌డి, పొ డి చెత్తను విడివిడిగా వేరుచేసి అందించేందుకు 44 లక్షల డ‌స్ట్ ‌
బిన్‌ల‌ను ఉచితంగా ఇచ్చింది. చెత్త త‌ర‌లించ‌డానికి 2 వేల స్వచ్ఛ ఆటోల‌ను నిరుద్యోగుల‌కు
ప్రభుత్వం అందజేసింది.

తాగు నీటి సరఫరా వ్యవస్థ మెరుగుదల (అర్బన్ మిషన్ భగీరథ)


హైదరాబాద్‌ నగరం రోజు రోజుకూ విస్త రిస్తు ండడంతో దానికి అనుగుణంగా ప్రభుత్వం భవిష్యత్
అవసరాలను తీర్చేలా జలమండలి మంచినీటి సరఫరా వ్యవస్థ ను అభివృద్ధి చేస్తు న్నది. తాగు
నీటి సరఫరాకు ప్రభుత్వం అత్యంత ప్రా ధాన్యత అంశంగా చేపట్టింది. ఇందులో భాగంగా
జలమండలి అమలుచేస్తు న్న ప్రా జెక్టు లతో బాటు మిషన్ భగీరథ అర్బన్ కార్యక్రమాన్ని
అమలు చేస్తు న్నది. గతంలో 688 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్న మంచినీటి సరఫరాను
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దాదాపు 1,456 చదరపు కిలోమీటర్ల కు పెంచింది. సుమారు
రూ.1,900 కోట్ల అంచనా వ్యయంతో 40 లక్షల మందికి తాగునీటిని అందించడానికి కొత్త గా 56
P a g e | 77

సర్వీస్ రిజర్వాయర్ల ను నిర్మిస్తు న్నది. వీటిద్వారా సుమారు 28 కోట్ల లీటర్ల నీటిని నిల్వ
చేసుకోవచ్చు. వీటిలో కొన్ని ప్రా రంభం కాగా, మరికొన్ని చివరిదశలో ఉన్నాయి. శివార్ల లోని 12
మున్సిపాలిటీల పరిధిలోని 190 ప్రా ంతాల్లో తాగునీటి సరఫరాకు శాశ్వత ప్రణాళికలు
రూపొ ందించింది. ఏడు మున్సిపాలిటీల పరిధిలోని 190 గ్రా మాల్లో 401 ఓవర్ హెడ్‌సర్వీస్
రిజర్వాయర్లు , 11 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ను నిర్మిస్తు న్నారు. ఇందుకోసం దాదాపు రెండు
వేల కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్లు వేస్తు న్నారు.

హైదరాబాద్ రూ.4765 కోట్ల తో భారీ జలమాల


హైదరాబాద్ చుట్టూ మహానగరానికి భవిష్యత్తు లో మంచినీటి సమస్య రాకుండా
నివారించేందుకు రాష్ట ్ర ప్రభుత్వం భారీ ప్రా జెక్టు ను చేపట్ట నుంది. దాదాపు కోటి జనాభా ఉన్న
నగరానికి తాగునీటి కొరత రాకుండా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు
మరో బృహత్త ర సంకల్పానికి సిద్ధమవుతున్నది. రూ.4,725 కోట్ల తో 1628 చదరపు కిలోమీటర్ల
పరిధల
ి ోని ప్రా ంతాలకు నీటికొరత రాకుండా నివారించేందుకు ఔటర్ రింగురోడ్డు చుట్టూ
జలమాలను నిర్మించనున్నది.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు జలమండలి ప్రస్తు తం రోజూ 448 మిలియన్ గ్యాలన్ల నీటిని
అందిస్తు న్నది. భవిష్యత్తు లో తలెత్తే నీటి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని మొత్త ంగా 1628
చదరపు కిలోమీటర్ల పరిధిలో (ఇందులో కోర్‌సిటీ 169.30 చ.కి.మీ. కాగా, శివారు ప్రా ంతాలు
518.90 చ.కి.మీ., ఓఆర్‌ఆర్ గ్రా మాల పరిధి 939.80 చ.కి.మీ.) ఎలాంటి సమస్యలు
ఎదురుకాకుండా ఔటర్ రింగురోడ్డు చుట్టూ నిర్మించే రింగ్ మెయిన్ ప్రా జెక్టు ద్వారా ఎటువైపు
నుంచైనా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో నగరంలో ఏ మూలన నీటి
సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి వీలు ఏర్పడుతుంది.
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా , గోదావరి నది వనరుల
నుంచి నగరానికి రక్షిత జలాలను తరలిస్తు న్నారు. సుదూర ప్రా ంతాల నుంచి నీటి తరలింపు
ప్రక్రియ బ్రేక్ డౌన్ అయితే.. పరిస్థితి అంతా గందరగోళమే. అలాంటి ప్రత్యేక పరిస్థితి మనకు
P a g e | 78

ఎదురుకాకముందే నివారించేందుకు ప్రభుత్వం బృహత్త ర పథకాన్ని తలపెట్టింది. రాజధాని


మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు వెంబడి 3,000 ఎంఎం డయా పైపులైన్ నిర్మాణ పనులను
చేపట్టేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధంచేసింది. 158 కిలోమీటర్ల మొత్త ంలో భారీ పైపులైన్
12 చోట్ల రిజర్వాయర్ల నిర్మాణపనులకు రూ.4765 కోట్ల అంచనాతో ఈ ప్రా జెక్టు ను
చేపట్ట నున్నారు. 170 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న సంస్థ సేవల పరిధిని 1628 చదరపు
కిలోమీటర్ల మేరకు పెంచిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే గ్రేటర్‌లో విలీనమైన మున్సిపాలిటీల్లో
రూ.1900 కోట్ల విలువైన ప్రా జెక్టు పనులను పూర్తిచేసి ప్రజల దాహార్తిని తీర్చారు.
ఈ క్రమంలోనే ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న 191 గ్రా మాలకు అర్బన్ మిషన్ భగీరథ
పథకం కింద రూ.756 కోట్ల తో ప్రా జెక్టు ను చేపట్టి సమృద్ధిగా నీటిని సరఫరా చేస్తు న్నారు.
గోదావరి ప్రా జెక్టు లోని కీలకమైన ఘన్‌పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పటాన్‌చెరు
రిజర్వాయర్ వరకు 1800 ఎంఎం డయాతో 44 కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు
పూర్త య్యాయి. ఇదే క్రమంలో నగర చరితల
్ర ో ఔటర్ రింగ్ మెయిన్ ప్రా జెక్టు అమలుకు రంగం
సిద్ధంకావడం గమనార్హం. దీంతో నగరంలో ఏ మూలన నీటి సమస్య వచ్చినా వెంటనే
పరిష్కరించడానికి వీలు ఏర్పడుతుంది. ఉదాహరణకు కృష్ణా నీటిని మంజీరా జలాలపై
ఆధారపడిన ప్రా ంతాలకు మళ్లించాలంటే పాతనగరం నుంచి జూబ్లీ హిల్స్ ప్రశాసన్‌నగర్ వరకు
చేరుకుంటున్న జలాలను సంజీవరెడ్డినగర్ మీదుగా పటాన్‌చెరు వైపు తరలించుకునే వీలు
ఉంటుంది. కృష్ణా , గోదావరి జలాల మాస్ట ర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి నగరం అంతర్గ త
వ్యవస్థ లకు గ్రా విటీ ద్వారా నీటిని తరలించుకునే అవకాశం ఉంది. ఏ రిజర్వాయర్ల లో వర్షా భావ
పరిస్థితులు వచ్చినా, నీటి తరలింపులో బ్రేక్డ
‌ ౌన్ (అంతరాయం) ఏర్పడినా నీటి కొరత
ఉండదని అధికారులు చెప్తు న్నారు. కేశవాపురం, దేవులమ్మ నాగారంలో నిర్మించతలపెట్టిన
భారీ రిజర్వాయర్ల ను ఔటర్ రింగు మెయిన్ ప్రా జెక్టు కు అనుసంధానం చేసేందుకు
వీలుంటుందని తెలిపారు. ఈ ప్రా జెక్టు పూర్త యితే దేశంలో ఏ నగరానికీ లేని ప్రత్యేక నీటి వ్యవస్థ
హైదరాబాద్ నగరానికి సాకారం కానుంది.
హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చడానికి రెండు రిజర్వాయర్లు
P a g e | 79

రాష్ట ్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర నీటి అవసరాలను శాశ్వతంగా తీర్చడం కోసం రూ.5 వేల
కోట్ల తో రెండు డెడికేటెడ్ రిజర్వాయర్లు నిర్మిస్తు న్నది. పాలమూరు ఎత్తి పో తల పథకం ద్వారా
వచ్చే కృష్ణా నీళ్ల కోసం చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం వద్ద 10 టిఎంసిల
రిజర్వాయర్, కాళేశ్వరం ప్రా జెక్టు ద్వారా వచ్చే గోదావరి నీళ్ల కోసం శామీర్ పేట్ మండలం
కేశవాపూర్ లో 10 టిఎంసిల సామ‌ర్థ్యం క‌ల‌ రిజర్వాయర్ నిర్మించే బృహత్త ర పథకాలు
నడుస్తు న్నాయి.
వరంగల్, బెంగుళూరు, విజయవాడ మార్గా లకు ఎలివేటెడ్ కారిడార్లు
వరంగల్, బెంగుళూరు, విజయవాడ మార్గా లకు ట్రా ఫిక్ రద్ధీ ఎక్కువైనందు వల్ల ఈ మూడు
మార్గా ల్లో ఎలివేటడ్
ె కారిడార్ల ను రాష్ట ్ర ప్రభుత్వం నిర్మిస్తు న్నది. హైదరాబాద్- వరంగల్
మార్గ ంలో ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వరకు 6 లేన్ల రోడ్ల పనుల్లో సగ భాగాన్ని రాష్ట ్ర ప్రభుత్వం
చేపడుతుండగా, మిగతా సగ భాగం రోడ్ల పనులను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నది.
అలాగే హైదరాబాద్, మహబూబ్ నగర్-బెంగళూరు మార్గ ంలో ఆరాంఘర్ నుంచి శంషాబాద్
ఎయిర్ పో ర్ట్ వరకు 10 కి.మీ. మేర కారిడార్ నిర్మాణానికి రూ.283 కోట్లు మంజూరయ్యాయి.
హైదరాబాద్-సూర్యాపేట్-విజయవాడ మార్గ ంలో దాదాపు 26 కి.మీ. యుటిలిటీ రోడ్ కారిడార్
నిర్మాణానికి కేంద్రం రూ.170 కోట్లు మంజూరు చేయాల్సి ఉన్నది.
హైదరాబాద్ లో మోడల్ రోడ్ కారిడార్
హైదరాబాద్ రహదారులను అభివృద్ధి చేయడానికి రాష్ట ్ర ప్రభుత్వం బృహత్ ప్రణాళికలు
రచించింది.విశాలమైన రోడ్లు , ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు, సైకిల్ వేలు. ఎక్కడా వైర్లు , కేబుళ్లు
కనిపించకుండా నిర్మాణాలు చేపట్ట నుంది. ఇవన్నీ భూమి లోపలే ఉంటాయి. వాహన
దారులకు ఆహ్లా దాన్ని పంచేందుకు రోడ్డు పక్కనే పార్కులు కూడా ఏర్పాటు చేయనుంది.
ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌డస
ీ ీ)ని ఇంతకు
మునుపే ఏర్పాటు చేసింది. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హెచ్‌ఆర్‌డీసీ
ముందడుగు వేసింది. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో ని రహదారులకు సరితూగేలా
P a g e | 80

రాజధానిలోని ప్రధాన రహదారులను ఆకర్షణీయంగా మార్చేందుకు హెచ్చార్డీసీ కార్యాచరణ


రూపొ ందించి, రూ. 2 వేల కోట్ల తో రోడ్ల విస్త రణను చేపట
‌ ్టింది.
హైదరాబాద్ లో హరితహారం
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరం పరిధిలో
జీహెచ్ఎంసీ 977 పార్కులను అభివృద్ధి చేసింది. పది కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా
పెట్టు కొని, దాదాపుగా పూర్తి చేసింది. స్వచ్ఛంద, కాలనీ సంఘాలతో ప్రజలందరి
భాగస్వామ్యంతో ఈ మొక్కలను నాటి సంరక్షిస్తు న్నది.

హైదరాబాద్ చుట్టూ అటవీ మండళ్ల అభివృద్ధి


రోజురోజుకూ అభివృద్ధి పథాన పయనిస్తూ , భౌగోళికంగా విస్త రిస్తు న్న హైదరాబాద్ నగరాన్ని,
చుట్టు పక్కల ప్రా ంతాల్ని అన్నివిధాలా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికన్నా
ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనివార్యమయింది. నగరానికి అన్నివైపులా 50-60
కిలోమీటర్ల విస్తీర్ణంలో లక్షన్నర ఎకరాలకుపైగా అటవీభూమి ఉన్నది.దాన్ని కాపాడుకొంటూ
ఆరోగ్యకరమెన గాలి పీల్చుకొనేలా అటవీ మండళ్ల ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తు న్నది. మూసీ
రివర్‌ఫం్ర ట్, హైదరాబాద్ అర్బన్ ఫారెస్ట్రీని కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తు న్నది.
హైదరాబాద్ లోని ఖాళీ ప్రదేశాల్లో అడవుల ఏర్పాటు
ఖాళీ ప్రదేశాలన్నింటినీ దట్ట మన
ై అరణ్యంలా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది.
జపాన్‌లో బాగా ప్రా చుర్యం పొ ందిన అకిర మియవాకి అనే  సాంకేతికతతో హైదరాబాద్ లో
దట్ట మైన అడవిని పెంచుతున్నారు. సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో భాగంగా అడవుల
ఏర్పాటు, నిర్వహణకు ఎన్టీపీసీ, జెన్‌క్యూ, ఎక్స్‌గాన్, సీజీఐ కంపెనీలు ముందుకొచ్చాయి.
ఉద్యమంలా జలం - జీవం
భూగర్భ జలాలు అడుగంటిపో యి, నీటి సమస్య తలెత్తకుండా హైదరాబాద్ నగరంలో జలం-
జీవం పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తు న ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించింది. నిబంధనల
P a g e | 81

ప్రకారం 300 గజాలు దాటిన ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో
బాధ్యులైన ఇండ్ల యజమానులు, అధికారులకు అపరాధ రుసుం చెల్లి ంచాల్సి ఉంటుంది.
పారిశ్రా మిక కాలుష్య రహితంగా హైదరాబాద్
హైదరాబాద్ నగరాన్ని పారిశ్రా మిక కాలుష్య రహిత నగరంగా మార్చడానికి తెలంగాణ
ప్రభుత్వం ప్రణాళికలు రూపొ ందించింది. హైదరాబాద్ నగరంలో 1545 పరిశమ
్ర లు కాలుష్య
కారకమైనవిగా గుర్తించారు. ఈ పరిశమ
్ర లను ఔటర్ రింగ్‌రోడ్ అవతలికి తరలించడానికి
ఏర్పాట్లు చేశారు. 19 ప్రా ంతాలను గుర్తించి ఇండస్ట్ట్రియల్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లో రెండు ఔషధ వనాలు


రాష్ట ం్ర లోని పట్ట ణ ప్రా ంతాలలో ఔషధ ఉద్యానవనాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రజలలో ఔషధ మొక్కల ఉపయోగంపై, ఏయే రకాల ఔషధ మొక్కలు ఏ విధంగా
ఉపయోగపడుతాయనే అవగాహన కల్పించేలా మానవాకృతిలో ఔషధ వనాలను
నెలకొల్పనున్నారు. ఔషధ వనాల ఏర్పాటుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ప్రణాళికలను రూపొ ందిస్తు న్నది.

సింగరేణి కార్మికుల సంక్షేమం


 సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సం॥లకు పెంచడం జరిగింది.
 ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికునికి కంపెనీ ఇచ్చే మ్యాచింగ్‌ గ్రా ంట్‌ ను 10 రెట్లు
పెంచి చెల్లి ంచటం జరుగుతోంది. గతంలో ఒక లక్ష రూపాయలుగా ఉన్న ఈ మ్యాచింగ్‌
గ్రా ంటును ఇప్పుడు 10 లక్షల రూపాయలకు పెంచి చెల్లి స్తు న్నాము.
 డిపెండెంటు ఎంప్లా యిమెంట్‌ / ఎం.ఎం.సి. కి బదులు గతంలో ఏక మొత్త ంగా 5 లక్షల
రూపాయలు చెల్లి స్తు ండగా, తెలంగాణా ప్రభుత్వం దీనిని 25 లక్షల రూపాయలకు
పెంచటం జరిగింది.
P a g e | 82

 కార్మికుల స్వంత ఇంటి నిర్మాణానికి పది లక్షల ఋణం వరకూ సింగరేణి వడ్డీ చెల్లి ంచే
పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోంది.
 సింగరేణి కార్మికులతో పాటు వారి తల్లి దండ్రు లకు కూడా సూపర్‌ స్పెషాలిటీ వైద్య
సేవలు అందించటం జరుగుతోంది.
 సింగరేణిలోని అన్ని ఏరియాల్లో కార్మికుల కాలనీల్లో ని క్వార్టర్లకు ఏ.సి. సౌకర్యం కోసం
కంపెనీ చర్యలు తీసుకొంది.
 ఐఐటి, ఐఐఎం చదివే కార్మికుల పిల్లల ఫీజులను కంపెనీయే చెల్లి స్తో ంది.
 మెడికల్‌ అన్‌ఫట్
ి ‌ ద్వారా ఉద్యోగం వద్ద నుకునే వారికి ఏక మొత్త ంగా 25 లక్షల
రూపాయలు చెల్లి ంపు లేదా నెలకు 26,293 వేల రూపాయలు చెల్లి ంచే పథకం
ప్రవేశపెట్టడం జరిగింది.
 మహిళ ఉద్యోగినులకు 12 వారాల ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచటం
జరిగింది. అలాగే వారికి చైల్డ్ ‌కేర్‌లీవు ఇవ్వటం జరుగుతోంది.
 కార్మికులు చెల్లి ంచే విద్యుత్తు బిల్లు రద్దు చేయటం జరిగింది
 పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వైద్య సదుపాయం .
 9,444 మంది బదిలీ వర్కర్ల ను జనరల్‌ మజ్దూ ర్లు గా రెగ్యులరైజ్‌ చేస్తూ ఉత్త ర్వులు
జారీచయ
ే డం జరిగింది.
 ఏప్రియల్‌ 14 అంబేద్కర్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించడమైంది. అలాగే రంజాన్‌
మరియు క్రిస్టమస్‌పండుగ దినాలను ఆప్ష నల్‌సెలవుదినాలుగా ప్రకటించడం జరిగింది.
 తెలంగాణ రాష్ట ్ర సాధనకు అద్భుతమైన పో రాటం చేసిన సింగరేణీయులందరికీ
తెలంగాణ ఇంక్రిమెంట్‌ను మంజూరు చేయటం జరిగింది.

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా

లాభాల బో నస్‌ ను తెలంగాణ రాష్ట ్ర ఆవిర్భావం తర్వాత భారీగా పెంచి పంపిణీ చేయటం
జరిగింది. 2014 లో 18 శాతం ఉండగా, 2015 లో 21 శాతం, 2016 లో 23 శాతం, 2017 లో 25
P a g e | 83

శాతం, 2018 లో 27 శాతం, 2019 లో 28 శాతం, 2020 లో 28 శాతం, 2021 లో 29 శాతం,


2022 లో 30 శాతం పంపిణీ చేయడం జరిగింది.

సింగరేణి సంస్థ ను కేంద్రం ప్రైవేటీకరణ చేయడంపై పో రాటం

 సింగరేణి సంస్థ కు చెందిన 4 బొ గ్గు బ్లా కులను కేంద్రం వేయాలని నిర్ణయించింది.


 కేంద్ర బొ గ్గు మంత్రిత్వశాఖ ట్రెంచ్‌-13 కింద వేలం వేయదలచిన 4 గనులు
జేబీఆర్ ఓపెన్ కాస్ట్-3, శ్రా వణ్‌పల్లి ఓపెన్ కాస్ట్, కోయగూడెం ఓపెన్ కాస్ట్-3, కేకే -6
అండర్ గ్రౌ ండ్ బ్లా కులు
 వేలాన్ని నిలిపివేయాలని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
 నాలుగు బొ గ్గు బ్లా కులు సింగరేణి సంస్థ కే కేటాయించాలని డిమాండ్ చేశారు.
 తెలంగాణతోపాటు ఆంధ్రపద
్ర ేశ్‌, కర్ణా టక, మహారాష్ట ,్ర తమిళనాడు విద్యుత్తు కేంద్రా లకు
కూడా సింగరేణి గనుల నుంచే బొ గ్గు సరఫరా అవుతుదన్నది.
 బొ గ్గు గనుల వేలంతో వాటి అవసరాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
 బొ గ్గు బ్లా కుల వేలాన్ని సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తు న్నాయి.
 సింగరేణి ప్రైవేటీకరణపై మూడు రోజులపాటు సమ్మెకు పిలుపువ్వడం జరిగింది.
 బొ గ్గు ఉత్పత్తి లో సింగరేణి కీలక భూమిక పో షిస్తు న్నది.
 సింగరేణిలో ఏటా 65 మిలియన్‌టన్నుల బొ గ్గు ఉత్పత్తి జరుగుతున్నది.
 తెలంగాణ, ఆంధ్రపద
్ర ేశ్‌, మహారాష్ట ,్ర కర్ణా టక, తమిళనాడులోని థర్మల్‌ పవర్‌ స్టేషన్ల బొ గ్గు
అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలకభూమిక పో షిస్తు న్నది.
 రాష్ట ్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్తు డిమాండ్‌ జూన్‌ 2014 లో 5,661
మెగావాట్లు ఉండగా, 2022 మార్చి నాటికి 14,160 మెగావాట్ల కు పెరిగింది.
 విద్యుత్తు ఉత్పత్తి కి నిరంతరాయంగా బొ గ్గు సరఫరా చేయడం చాలా ముఖ్యం. అందుకే
నాలుగు బ్లా కులను కూడా సింగరేణికే కేటాయించేలా బొ గ్గు మంత్రిత్వశాఖను
ఆదేశించాలని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ కోరారు.
P a g e | 84

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం


మరే ప్రభుత్వరంగ సంస్థ ఇవ్వని విధంగా.. ఆర్టీసీ సంస్థ ఏటా ఉద్యోగుల జీతాల కోసం 52 శాతం

ఆదాయాన్ని అంటే సుమారుగా రూ.2400 కోట్లు ఖర్చు చేస్తు న్నది. దీంతో సంస్థ కు ఆర్థికంగా

ఇబ్బందికర పరిణామాలు తలెత్తు తున్నందున ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు వల్ల పడిన

ఆర్ధిక భారం రూ.750 కోట్ల ను ప్రభుత్వమే భరిస్తో ంది. గ్రేటర్ హైదరాబాద్ లో టీఎస్ ఆర్టీసీ

నష్టా లను కూడా జీహెచ్ఎంసీ భరిస్తు న్నది. టీఎస్ ఆర్టీసీకి జీహెచ్ఎంసీ నుంచి రూ.336 కోట్లు

ఇప్పించడం జరిగింది.

ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్

తెలంగాణ ఆర్టీసీ సంస్థ ను నడిపించడానికి యాజమాన్యం ఒక దశలో ఉద్యోగుల సహకార

సంఘం డబ్బులను కూడా వినియోగించుకోవలసి వచ్చింది. అందుకే ప్రభుత్వం స్పందించి

ఆర్‌టిసిని ఆదుకుంది. ఆర్టీసీ ఏడాదికి 56,122 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లి ంచడానికి రూ.

2400 కోట్లు ఖర్చు చేస్తు న్నది. కేవలం జీతబత్యాల మీదనే ఆర్టీసీ సంస్థ తన ఆదాయంలో 52

శాతం పైగా ఖర్చు పెడుతున్నది. మరే ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇంత పెద్ద మొత్త ంలో

జీతాల మీద ఖర్చు పెట్టడంలేదు.

ఆర్టిసి సిబ్బందికి 44 శాతం ఫిట్ మెంట్ పెంచుతూ ప్రభుత్వం 2015 మే 13 న నిర్ణయం

తీసుకుంది. 2015 జూన్ నుంచి దీనిని అమలు చేసింది. సమ్మె సమయంలో పెట్టిన కేసులను

ఉపసంహరించుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.750 కోట్ల ని విడుదల చేసి వారి భారాన్ని

తగ్గించింది. సుమారు 4,001 మంది కాంట్రా క్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారు. రిటైర్డ్

కార్మికులకు ఉచిత బస్ సదుపాయం కల్పించింది.

ఉద్యోగులకు 16 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి)


P a g e | 85

2018 జూన్ 11 న ఆర్టీసీ ఉద్యోగులకు 16 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి)ని ప్రభుత్వం

ప్రకటించింది. ఆర్టీసీ సంస్థ బలోపేతానికి హైలెవల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్

తెలంగాణ ఆర్టీసల
ీ ో పనిచేస్తు న్న ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపచేస్తు న్నట్లు 2015

ఏప్రిల్ 25 న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్త ర్వుల ద్వారా ఆర్టీసీలో పనిచేస్తు న్న

58,770 మంది కార్మికులకు ప్రయోజనం కలిగింది.ఈ ఇంక్రిమెంట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై

రూ.20 కోట్ల అదనపు భారం పడింది.

ఆర్టీసీ కార్మికులు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే సాయం పెంపు

ఆర్టీసీ ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే మొత్తా న్ని రూ.10 వేల నుండి

రూ.20 వేలకు పెంచారు. ఈ ఉత్త ర్వులను 2017 జనవరి 20 న విడుదల చేశారు.

బ్రెడ్ విన్నర్ – మెడికల్ అన్ ఫిట్ స్కీములు

అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల కోసం ఆర్టీసీ సంస్థ బ్రెడ్ విన్నర్,

మెడికల్ అన్ ఫిట్ స్కీములను తెచ్చింది. బ్రెడ్ విన్నర్ పథకం ద్వారా 1318 మంది

డిపెండెంట్లు , మెడికల్ అన్ ఫిట్ స్కీము ద్వారా 160 మంది డిపెండెంట్ల కు ఆర్టీసీ సంస్థ

ఉద్యోగాలు ఇచ్చింది.

తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి స్థా యిని పెంచి, కార్పొరేట్ స్థా యిలో అన్ని వైద్య సదుపాయాలను

కల్పించడం జరిగింది. 50 సీట్లతో ఒక నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు.

పల్లె ప్రగతి
 పల్లె ప్రగతి కార్యక్రమం కింద మొత్త ం రూ. 13,528 కోట్ల ను ఖర్చు చేయడం జరిగింది.
P a g e | 86

 ప్రతీ గ్రా మ పంచాయతీలో ట్రా క్టర్, ట్రా లీ, ట్యాంకర్ ను ఏర్పాటు చేయడం జరిగింది

 12745 గ్రా మపంచాయతీల్లో వైకుంఠధామాలను మంజూరయ్యాయి.

 12742 గ్రా మపంచాయతీల్లో రూ. 1329.73 కోట్ల ఖర్చుతో వైకుంఠధామాల నిర్మాణం

జరిగింది.

 12753 గ్రా మపంచాయతీల్లో రూ. 279.10 కోట్ల ఖర్చుతో గ్రా మ డంపింగ్ యార్డు ల

నిర్మాణం పూర్త యింది.

 12756 గ్రా మపంచాయతీల్లో రూ. 238.09 కోట్ల ఖర్చుతో ఫంక్షనల్ నర్సరీలను పూర్తి

చేశారు. ఇందులో 20.16 కోట్ల మొక్కలను పెంచారు

 రూ. 118.68 కోట్ల తో 6.61 కోట్ల మొక్కలను నాటారు.

 19472 గ్రా మపంచాయతీలు, ఆవాసాల్లో రూ. 238.02 కోట్ల తో పల్లె ప్రకృతి వనాలను

ఏర్పాటు చేశారు.

 1552 ప్రా ంతాల్లో 34.79 కోట్ల తో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు

 3324 కిలోమీటర్ల లో మల్టీ లేయర్ అవెన్యూ ప్లా ంటేషన్ పూర్త యింది.

 రూ. 400.57 కోట్ల రూపాయలతో 11,73,496 వ్యక్తిగత, 34,104 సామాజిక మ్యాజిక్ సో క్

పిట్స్ (ఇంకుడు గుంతలు) నిర్మాణం జరిగింది.

 రూ. 524.57 కోట్ల తో 2598 రైతు వేదికల నిర్మాణం జరిగింది.

 రూ. 143.43 కోట్ల తో 22,180 డ్రైయింగ్ ప్లా ట్ ఫామ్ ల నిర్మాణం చేపట్ట డం జరిగింది.

జోన్ల పునర్వవస్థీకరణ
తెలంగాణ ప్రజలకు గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా రాష్ట ం్ర లో

నూతనజోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ ను ఏర్పాటుచేస్తూ 2018 మే 24 న ప్రభుత్వం నిర్ణయం


P a g e | 87

తీసుకుంది. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా, గతంలో జరిగిన అన్యాయాలు మళ్లీ

జరగకుండా ఉండేందుకు రాష్ట ం్ర లో ఏడు జోన్లు , రెండు మల్టీజోన్లు ఉండేలా నిర్ణయం

తీసుకుంది. తెలంగాణ రాష్ట ం్ర ఏర్పడటం, రాష్ట ం్ర లో చిన్న జిల్లా లు ఏర్పాటు చేసుకొన్నందున

ఆయా ప్రా ంతాల్లో ని స్థా నికులే 95 శాతం అవకాశం దక్కే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం

తీసుకొన్నది. జోన్ల కు రాష్ట ం్ర లో చారితక


్ర ప్రా ముఖ్యం ఉన్న ప్రా ంతాల పేర్లను ఖరారుచేశారు.

ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే తెలంగాణ రాష్ట ం్ర లో ఉద్యోగ నియామకాలు

జరుగుతున్నాయి.

కొత్త జోన్ల కు రాష్ట ప


్ర తి ఆమోదం : తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన కొత్త

జోనల్ వ్యవస్థ ను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి, రాష్ట ప


్ర తికి పంపింది. ఈ మేరకు

తేదీ 30 ఆగస్టు 2018 రోజున రాష్ట ప


్ర తి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసి ఆమోదించారు. దీంతో

కేంద్రం గెజిట్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్త ర్వుల ఆధారంగా తెలంగాణ

రాష్ట ం్ర లో కొత్త జోనల్ విధానం అమలులోకి వచ్చింది. ఇకపై ఒకటి నుంచి 7 వ తరగతి వరకు

వరుసగా నాలుగేళ్లు చదివిన వారినే స్థా నికులుగా గుర్తిస్తా రు. రాష్ట ం్ర లో జరిగే అన్ని విద్య,

ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థా నిక రిజర్వేషన్ల అమలు చేస్తా రు.

95 శాతం రిజర్వేషన్లు ఇస్తు న్న తొలి రాష్ట ం్ర గా తెలంగాణ రికార్డు

ఇప్పటివరకు ఏ రాష్ట ం్ర లోనూ విద్య, ఉద్యోగాల్లో స్థా నికత 85 శాతానికి మించి లేదు. దేశంలో

తొలిసారిగా 95 శాతం స్థా నిక రిజర్వేషన్లు అమలు చేస్తు న్న రాష్ట ం్ర గా తెలంగాణ

రికార్డు ల్లో కెక్కింది.

కొత్త జోన్లు .. వాటి పరిధల


ి ోని జిల్లా లు -
P a g e | 88

1. కాళేశ్వరం జోన్ (28,29,615 జనాభా): జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల,

కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి

2. బాసర జోన్ (39,74,829 జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల

3. రాజన్న జోన్ (43,09,866 జనాభా): కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి,

మెదక్

4. భద్రా ద్రి జోన్ (50,44,844 జనాభా): భద్రా ద్రి కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్,

వరంగల్

5. యాదాద్రి జోన్ (40,23,800 జనాభా): సూర్యాపేట, నల్ల గొండ, యాదాద్రి భువనగిరి,

జనగామ

6. చార్మినార్ జోన్ (1,03,57,289 జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి

7. జోగులాంబ జోన్ (44,63,431 జనాభా): మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ

గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్

మల్టీ జోన్లు

కాళేశ్వరం, బాసర, రాజన్న, భదాద్రి (1.61 కోట్ల జనాభా)

యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ (1.88 కోట్ల జనాభా)

సమీకృత జిల్లా కార్యాలయాలు

రాష్ట వ
్ర ్యాప్త ంగా 28 జిల్లా కేంద్రా ల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు , జిల్లా పో లీసు

కార్యాలయాలు(డీపవ
ీ ో)లు ప్రభుత్వం నిర్మిస్తు న్నది. 29 జిల్లా ల్లో ప్రజలు, అధికారులకు

సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులతో కూడిన కార్యాలయాలను నిర్మిస్తు న్నది. జిల్లా కేంద్రా ల్లో
P a g e | 89

పో లీస్‌, ఫైర్‌ కార్యాలయాలు మినహా మిగతావన్ని ఒకేచ ోట ఉండేలా సమీకృత జిల్లా కలెక్టరేట్‌

భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. 

29 జిల్లా ల్లో కలెక్టరేట్ సముదాయాలు సింగిల్ విండో మోడల్‌లో ఒకే చోట ప్రజలకు అన్ని

రకాల సౌకర్యాలను అందించడానికి చేపట్ట బడ్డా యి. ప్రా జెక్ట్ మొత్త ం వ్యయం 1581.62 కోట్లు .

29 జిల్లా ల్లో 15 జిల్లా ల్లో పనులు పూర్త య్యాయి, 11 జిల్లా ల్లో పురోగతి, 3 జిల్లా ల్లో ప్రా రంభం

కానుంది.

డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలన

సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదే ఈ డ్రగ్స్ అని సీఎం కేసీఆర్ భావించారు. ఈ
నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గంజాయి తదితర నార్కోటిక్‌ డ్రగ్స్‌ వాడకాన్ని సమూలంగా
నిర్మూలించడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకున్నది. నార్కోటిక్ డ్రగ్స్ నిర్మూలన కోసం 1000
మంది సుశిక్షితులైన పో లీస్‌ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. వారికి అధునిక
సాంకేతికత, అత్యాధునిక హంగులతో డ్రగ్స్‌ నిర్మూలన కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు
చేశారు. డ్రగ్స్ నిరోధంలో అద్భుత పనితీరు కనబరిచే పో లీస్‌ అధికారులకు అవార్డు లు,
రివార్డు లు, ఆక్సిలరీ ప్రమోషన్స్‌ తదితర అన్ని రకాల ప్రో త్సాహకాలను ప్రభుత్వం
అందిస్తు న్నది. కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తు న్నది. ఎంతటివారినైనా
ఉపేక్షించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తు న్నది.
మాదక ద్రవ్యాల వాడకం రేపటి తరం భవిష్యత్తు కు గొడ్డ లిపెట్టు గా మారింది.ఈ నేపథ్యంలో
యుక్త వయస్సుకు చేరుకున్న యువతను డ్రగ్స్ మహమ్మారి నిర్వీర్యం చేస్తు న్న పరిస్థితి
ప్రపంచ వ్యాప్త ంగా ప్రబలుతున్నది. ఈ పరిస్థితులను పసి గట్టిన కేసీఆర్ ప్రభుత్వం డ్రగ్స్
నిర్మూలనకోసం కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా
2860 మంది పై కేసులు నమోదు చేసింది. 6798 మంది నిందులను అదుపులోకి
తీసుకున్నది. 389 మందిపై పీ.డి యాక్టు ను నమోదు చేసింది.
P a g e | 90

తెలంగాణలో డ్ర గ్స్ నిర్మూలన :


సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదే ఈ డ్రగ్స్ అని సీఎం కేసీఆర్ భావించారు. ఈ
నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గంజాయి తదితర నార్కోటిక్‌ డ్రగ్స్‌ వాడకాన్ని సమూలంగా
నిర్మూలించడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకున్నది. నార్కోటిక్ డ్రగ్స్ నిర్మూలన కోసం 1000
మంది సుశిక్షితులైన పో లీస్‌ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. వారికి అధునిక
సాంకేతికత, అత్యాధునిక హంగులతో డ్రగ్స్‌ నిర్మూలన కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు
చేశారు. డ్రగ్స్ నిరోధంలో అద్భుత పనితీరు కనబరిచే పో లీస్‌ అధికారులకు అవార్డు లు,
రివార్డు లు, ఆక్సిలరీ ప్రమోషన్స్‌ తదితర అన్ని రకాల ప్రో త్సాహకాలను ప్రభుత్వం
అందిస్తు న్నది. కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తు న్నది. ఎంతటివారినైనా
ఉపేక్షించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తు న్నది.
మాదక ద్రవ్యాల వాడకం రేపటి తరం భవిష్యత్తు కు గొడ్డ లిపెట్టు గా మారింది.ఈ నేపథ్యంలో
యుక్త వయస్సుకు చేరుకున్న యువతను డ్రగ్స్ మహమ్మారి నిర్వీర్యం చేస్తు న్న పరిస్థితి
ప్రపంచ వ్యాప్త ంగా ప్రబలుతున్నది. ఈ పరిస్థితులను పసి గట్టిన కేసీఆర్ ప్రభుత్వం డ్రగ్స్
నిర్మూలనకోసం కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా
2860 మంది పై కేసులు నమోదు చేసింది. 6798 మంది నిందులను అదుపులోకి
తీసుకున్నది. 389 మందిపై పీ.డి యాక్టు ను నమోదు చేసింది.

గుడుంబా మాఫియాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం


గుడుంబా నిర్మూలనకు ప్రభుత్వం బహుముఖ వ్యూహం అమలు చేసింది. ఇది సామాజిక
రుగ్మత అని భావించింది. దాడులు, కేసులతో నిర్మూలన చేయలేమని నిర్ధా రించుకున్నది.
ప్రజా చైతన్యంతోనే పరివర్త న సాధ్యమని నిర్ణయించింది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు
ఇతర ప్రజాప్రతినిధులు, గ్రా మ పెద్దలు, తండా పెద్దలు, కుల పెద్దల భాగస్వామ్యంతో గ్రా మ
సభలు నిర్వహించి, వారిలో మార్పు తేవడానికి ప్రయత్నించింది. గ్రా మాల్లో , తండాల్లో
ప్రజలను ఒప్పించి, గ్రా మ సభల్లో ప్రతిజ్ఞ లు చేయించింది. ఆ తర్వాత పో లీసు, ఎక్సైజ్
P a g e | 91

అధికారులకు స్పష్ట మైన ఆదేశాలిచ్చి, గుడుంబా రవాణా, అమ్మకం మాఫియాపై ఉక్కుపాదం


మోపింది. గుడుంబా తయారీదారులపై దాడులు, అరెస్టు లు చేయించింది. ఈ మాఫియాలో
రాటుదేలిన 89 మందిపై పిడి యాక్టు ప్రయోగించి, జైల్లో పెట్టించింది. చాలా మందిని బైండో వర్
చేసింది.
గుడుండా నిర్మూలన పునరావాస కార్యక్రమాలు
ప్రజల ఆరోగ్యాలను పాడుచేస్తూ ,ఎన్నో అనర్థా లకు దారి తీస్తూ , అసాంఘీక కార్యకలాపాలకు
యువతను ప్రేరప
ే ించే దిశగా ఉమ్మడి పాలనలో వాడ వాడనా వెలసిన గుడుంబా కేంద్రా లను
తెలంగాణ ప్రభుత్వం అరికట్ట గలిగింది. రాష్ట వ
్ర ్యాప్త ంగా నడుస్తు న్న గుడుంబా తయారీ కేంద్రా లను
నిర్మూలించింది. గుడుంబా తాగే భర్త లు మరణించడంతో 20-25 ఏండ్ల లోపు మహిళలు కూడా
వితంతువులవుతున్నారు. కొన్ని గిరిజన తండాల్లో 80 శాతం మంది వితంతువులే ఉండటం
తెలుసుకొని కలత చెందిన కెసిఆర్ గుడుంబాను శాశ్వతంగా రద్దు చేసింది.
ధూళిపేట పేరు వింటేనే గుడుంబాకు గంజాయి సప్ల యికి అడ్డా గా గుర్తు కు వచ్చే పరిస్థితి
వుండేది. నేడు ఆపరిస్థిని సమర్థవంతంగా ప్రభుత్వం రూపుమాపింది. గుడుంబా తయారీని
వృత్తి గా నడిపిన 1500 కుటుంబాలను వృత్తి నుంచి విముక్త ం చేసి వారికి పునరావాసం
కల్పించింది. ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి వారిని ప్రత్యామ్న్యాయ
ఉపాధివైపు నడిపించింది. మొత్త ం 2 లక్షల జనాభా కలిగిన ధూళిపేటలో నూటికి నూరు శాతం
జనాభాను గుడుంబా వైపు దృష్టిమరల్చకుండా కఠిన నిబంధనలను అమలు పరుస్తూ
పునరావాసం కల్పిస్తూ రెండంచెల విధానంతో నిర్మూలన చర్యలను అమలు చేసి ప్రభుత్వం
గుడుంబా గంజాయి అక్రమ సరఫరా ను అరికట్ట డంలో విజయం సాధించింది.

యాదగిరి గుట్ట నిర్మాణం

ప్రసద
ి ్ధ పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్ట ను ప్రభుత్వం ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దు తున్నది.

ఈ భూమిలో ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులను చేపట్టా రు.


P a g e | 92

• ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్పకళా నైపుణ్యంతో, ఆలయ ప్రా శస్త ్యం,

వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి ఆలయం రూపుదిద్దు కున్నది.

• యాదాద్రి ఆలయ అభివృద్ధి నిమిత్త ం ప్రభుత్వం వైటిడిఎ (యాదాద్రి టెంపుల్ డెవలప్

మెంట్ అథారిటీ) ను GO MS నెం.47, MA&UD (M2) విభాగం, తేదీ.27.02.2015 ప్రకారం

ఏర్పాటు చేసింది.

దీని పరిధిలోకి వచ్చే గ్రా మాల సంఖ్య 7.

1. యాదగిరిపల్లి 2. సైదాపూర్ 3. మల్లా పూర్ 4. దాతర్పల్లి 5. గుండ్ల పల్లి 6. రాయగిరి 7.

బసవాపురం.

• అథారిటీ చైర్మన్ - గౌరవనీయులైన ముఖ్యమంత్రి

• వైస్ చైర్మన్ మరియు సీఈఓ - శ్రీ జి.కిషన్ రావు ఐఎఎస్ (రిటైర్డ్ )

• 30.5.2015 న గౌరవ ముఖ్యమంత్రి, గవర్నర్ ఆలయ పనులకు శంకుస్థా పన చేశారు.

• ఆలయ తుది మాస్ట ర్ ప్లా న్ 18.02.2016 న ఆమోదించబడింది.

• రాజగోపురం మొదటి శిలను 11.10.2016 న ప్రతిష్టించారు.

• ఆలయానికి ఉపయోగించిన మొత్త ం కృష్ణ శిల బరువు - 80,000 టన్నులు

• ప్రధాన ఆలయానికి ఏర్పాటు చేయబడిన మొత్త ం దీపాల సంఖ్య - 4750 మొత్త ం

(వాటేజ్ ~ 120KW)

• మిషన్ భగీరథ ద్వారా ఆలయానికి రోజుకు 10 లక్షల లీటర్ల నీటి సరఫరా

చేయబడింది.

• ఆలయం, పరిసరాల్లో కావాల్సిన వెలుతురు కోసం ప్రత్యేకంగా 1500 KVA విద్యుత్

లైన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

పునరుద్ధ రించబడిన దేవాలయంలో కల్పించన సౌకర్యాలు


P a g e | 93

• ఒక రోజులో 50,000 నుండి 75,000 మంది యాత్రికులు దైవదర్శనం చేసుకోవచ్చు.

• బ్రహ్మోత్సవం ప్రా ంతంలో మినహాయించి ప్రతి క్యూ – కాంప్లెక్స్ లో తగినన్ని వాష్

రూమ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది.

• కొండ దిగువ నుండి పైకి వెళ్లే ందుకు ఉచిత బస్సు సౌకర్యాలు

• దేవస్థా నం బస్సు ప్రా ంగణంలో టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది.

• ఆన్‌లైన్ దర్శన బుకింగ్ సులభతరం చేయడం జరిగింది.

• ఎమర్జెన్సీ ఎగ్జిట్ సదుపాయంతో ఒకేసారి దాదాపు 10,000 మందికి వసతి

కల్పించడానికి వివిధ స్థా యిలలో అనేక హాళ్ల తో కూడిన q-కాంప్లెక్స్ అందించబడింది.

• చట్ట బద్ధ మైన నిర్దేశాల ప్రకారం అగ్ని ప్రమాదాల నుండి భద్రతా చర్యలు కల్పించడం

జరిగింది.

• బ్రహ్మోత్సవం సమయంలో 1500 మంది వ్యక్తు లు దేవాలయాలలోకి ప్రవేశించడానికి

వీలుగా అత్యాధునిక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది.

• వివిధ వయసుల వారు సులభంగా దర్శనం చేసుకోవడానికి వీలుగా q కాంప్లెక్స్‌లో 3

ఎస్కలేటర్లు , ర్యాంప్‌లు ఏర్పాటు చేయడం జరిగింది.

• శ్రీవారిమెట్లు నుండి వచ్చే యాత్రికులకు పై స్థా యిలో ఉన్న క్యూ కాంప్లెక్స్‌ లలోకి

ప్రత్యేక ప్రవేశం ఉంటుంది.

• శారీరక వికలాంగుల కోసం ప్రత్యేక లిఫ్ట్ లు ఏర్పాటు చేయడం జరిగింది.

• మొదటి ప్రా కారం వద్ద ఉత్త ర ద్వారం నుండి వయో వృద్ధు లు, పెద్దలు ప్రవేశించడానికి

ప్రత్యేక లిఫ్ట్ అందించబడింది.

• యాత్రికుల ప్రతి ఎంట్రీ పాయింట్ల వద్ద ఫ్రిస్కింగ్ జోన్‌లు అందించబడ్డా యి.

• బయటకు వెళ్ళే మార్గ ంలో లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది.


P a g e | 94

• ముఖమండపంలో దాదాపు 500 మంది యాత్రికులకు సరిపడేలా ఎయిర్ కండిషన్డ్

హాలు వసతి కల్పించడం జరిగింది.

• ముఖమండపంలో సో లార్ వెంట్ ట్యూబ్ ఏర్పాటు చేయడం ద్వారా సహజమైన

వెంటిలేషన్‌అందించడం జరుగుతున్నది.

• ఆలయ ప్రా ంతం మొత్త ం 24 గంటలపాటు సిసి టివి నిఘాలో ఉంది.

• స్టేట్ ఆఫ్ ఆర్ట్ కమాండ్ కంట్రో ల్ రూమ్ నియంత్రణలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు

చేయబడింది.

• యాదాద్రి పట్ట ణం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా భక్తి పాటలు, ఆధ్యాత్మిక

పఠనాలను ఆస్వాదించడానికి ఆడియో సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది.

బుద్ధ వనం

ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధిస్ట్ ‌ హెరట


ి ేజ్‌ థీమ్‌ పార్కును తెలంగాణ ప్రభుత్వం నాగార్జు న
కొండపై ఏర్పాటు చేసింది. ఆసియాలోనే అతిపెద్ద మహాస్థూ పాన్ని అందమైన థీమ్‌పార్కును
నిర్మించింది. శ్రీలంక, మయన్మార్‌, థాయ్‌లాండ్‌ నుంచి బౌద్ధ శిల్పులను రప్పించి చారితక
్ర
విశేషాల శిల్పాలను, చిత్రా లను చెక్కించారు. అంతేకాకుండా గౌతమబుద్ధు డి విగ్రహాలకు
అదనపు ఆకర్షణ వచ్చేలా విద్యుత్‌ దీపాల వెలుగులను అమర్చారు. ఆకుపచ్చని హారం, బౌద్ధ
స్థూ పాలు, శిల్పులు చెక్కిన జాతక (దీపాంకర) కథలు, శిలలపై 40 కుఢ్య చిత్రా ల శైలిలో
దర్శినమిస్తా యి. దేశంలోని వివిధ బౌద్ధ ప్రా ంతాల నుంచి సేకరించి తీసుకొచ్చిన చిన్న
స్థూ పాలను స్థూ ప వనంలో ప్రదర్శనలో ఉంచారు. బౌద్ధ బిక్కులు ప్రా ర్థనలు చేసేందుకు
ప్రత్యేకంగా తీర్చిదిద్దా రు. ఆచార్య నాగార్జు నుడు నడయాడిన నందికొండ, ఆయన బో ధించిన
వచనాల విశేషాలను ప్రదర్శిస్తూ బుద్ధ వనం చరితక
్ర ు నిలువుటద్ద ంలా నిలిచింది. 247 ఎకరాల్లో
ఈ ప్రా జెక్టు ను చేపట్ట డం జరిగింది. రాష్ట ్ర ప్రభుత్వం ఈ థీమ్ పార్కు నిర్మాణం కోసం 25 కోట్ల
రూపాయలను విడుదల చేసింది.
P a g e | 95

అమర వీరుల స్తూ పం

తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరుల స్మృతికి ఘనంగా నివాళులు


అర్పించేందుకు, అమరుల త్యాగాలను స్మరించేందుకు హైదరాబాద్ లో ఒక మహాస్మృతి
కేంద్రా న్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట ్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఇందుకోసం
పలు డిజన
ై ్ల ను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, 24 గంటలపాటు వెలుగుతూ ఉండే మహా
దీపకళిక స్థూ పం నమూనాను ఖరారు చేశారు. 25 మంది ప్రఖ్యాత డిజన
ై ర్లు , ఆర్టిస్టు లు కలిసి
ఈ డిజైన్ రూపొ ందించారు. ప్రపంచంలో అపూర్వమైన రీతిలో జ్వలించే మహా దీపకళిక
రూపంలో ఈ అమరవీరుల స్థూ పం ఉండేలా, స్మృతికేంద్రం నిర్మాణం జరుగుతున్నది.
హుస్సేన్‌సాగర్ తీరంలో 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే అమరవీరుల స్మృతి కేంద్రా న్ని, ప్రమిద
ఆకృతిలో డిజైన్ చేశారు. ఈ అపురూప స్మారకానికి రూ.177.50 కోట్లు ఖర్చవుతుందని
అంచనా. తెలంగాణ అమరవీరుల స్థూ పాన్ని పూర్తిస్థా యిలో దుబాయ్ నుంచి 40
కంటెయినర్ల తో తెప్పించిన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మిస్తు న్నారు. దీని ఎత్తు 27 మీటర్ల వరకు
ఉంటుంది. సాధారణంగా ఆరు లేదా ఏడు అంతస్తు ల భవనంతో ఇది సమానం. ఇక్కడికి
వచ్చినవారు కొంత సమయం గడిపేలా, తెలంగాణ ప్రా ంత చరిత,్ర అమరవీరుల త్యాగాలు
తెలుసుకునేలా ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తా రు.
తెలంగాణ అమరవీరుల స్థూ పానికి 2016 జూన్ 2 న శంకుస్థా పన చేశారు. 12 ఎకరాల
స్థ లంలో అమరవీరుల స్థూ పం, స్మృతివనం నిర్మాణం పనులను చేపట్టా రు. 2022 డిసెంబర్
నాటికి పనులు తుది దశకు చేరుకున్నాయి.

అగ్రవర్ణా ల సంక్షేమం

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి ఆశయం మేరకు తెలంగాణలోని బ్రా హ్మణుల

సర్వతోముఖాభివృద్ధి కొరకు 18 మంది సభ్యులతో కూడిన “తెలంగాణ బ్రా హ్మణ సంక్షేమ

పరిషత్తు ”ను రాష్ట ్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కే.వి.రమణాచారి సారథ్యంలో సంక్షేమం,


P a g e | 96

అభివృద్ధి అనే రెండు చక్రా లుగా ప్రగతి రథం సాగేలా అనేక పథకాలను పరిషత్తు ప్రవేశపెట్టింది.

తక్షణ అవసరాలను తీర్చే నిమిత్త ం సంక్షేమ పథకాలు, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమై

అభివృద్ధి పథకాలు రూపొ ందించడం జరిగింది.

వివేకానంద విదేశీ విద్యా పథకం: విదేశాలలో (యు ఎస్ ఏ, యు కె, ఆస్ట్రేలియా, కెనడా,

సింగపూర్, జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రా న్స్ మరియు దక్షిణ కొరియా) ఉన్నత విద్యను

(పి.జి.పి.హెచ్.డి.) చదవాలనుకునేవ అర్హు లైన బ్రా హ్మణ పట్ట భద్రు లకు ఈ పథకం ద్వారా

ప్రభుత్వ మార్గ దర్శకాలననుసరించి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం

అందించడం జరుగుతున్నది.

అర్హు లు: కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత కలిగి, కుటుంబ వార్షిక

ఆదాయం రూ.5 లక్షలు మించని తెలంగాణకు చెందిన బ్రా హ్మణ పట్ట భధ్రు లు. ఒక కుటుంబం

నుండి ఒకరు మాత్రమే అర్హు లు. దరఖాస్తు లు ఆన్ లైన్ ద్వారా మాత్రమే పంపవలెను.

వయోపరిమితి: ప్రకటన ఇచ్చిన సంవత్సరం జులై 1 వ తేదీ నాటికీ 35 సంవత్సరాలు

మించకుండా ఉండాలి.

శ్రీ రామానుజ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం: ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన

ఉన్న విద్యార్థు లు ఇంటర్మీడియేట్ ఆపై కోర్సులలో చదువును కొనసాగించడానికి తాము

విద్యాలయాలలో చెల్లి ంచిన ఫీజును రీయింబర్స్ చేసుకోవచ్చు. దరఖాస్తు లు ఆన్లైన్ ద్వారా

మాత్రమే పంపాలి.

అర్హు లు: తెలంగాణకు చెందిన పేద బ్రా హ్మణ విద్యార్థు లు. (పట్ట ణ ప్రా ంతంలో కుటుంబవార్షిక

ఆదాయం రూ. 2 లక్షల లోపు, గ్రా మీణ ప్రా ంతములో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50

లక్షల లోపు ఉన్న వారు)


P a g e | 97

వేద పాఠశాలలకు ఆర్థిక సహాయం: సాంప్రదాయ విద్యకు ఆదరణ, గౌరవం

కరువవుతున్నందున ఈ పథకంతో తెలంగాణలోని వేద పాఠశాలలకు ఆలంబనగా రూ. 2

లక్షలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నది. అర్హత ఉన్న వేద పాఠశాలలు ఆన్ లైన్

/ ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వేద/శాస్త ్ర పండితులకు గౌరవభృతి: సాంప్రదాయ విద్యకు ఆదరణ, గౌరవం కరువవుతున్న

నేపథ్యంలో తెలంగాణ లోని వేద శాస్త ్ర విద్యలలో నిష్ణా తులై 75 సంవత్సరాలు పైబడిన వారికి

రూ.2,500/- నెలసరి గౌరవ భృతి ఇచ్చే పథకం. అర్హు లు ఆన్ లైన్ / ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు

చేసుకోవాలి.

వేద విద్యార్థు లకు ఆర్థిక సహాయం: తెలంగాణలోని వేద విద్యను అభ్యసించే విద్యార్థు లుకు

ప్రో త్సాహకంగా నెలకు రూ. 250/- స్టైఫండ్ గా ఇచ్చే పథకం. ఈ పథకం ద్వారా స్మార్త ం పూర్తి

చేసన
ి విద్యార్థు లకు జీవనోపాధి కొరకు రూ.3 లక్షలు ఆర్ధిక సహాయం, అలాగే ఆగమం,

క్రమాంతం, ఘనాంతం విద్య పూర్తి చేసిన వారికి రూ. 5.00 లక్షలు ఆర్ధిక సహాయం

అందించడం జరుగుతున్నది. అర్హు లు ఆన్ లైన్/ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..

ఔత్సాహిక పారిశ్రా మికవేత్తలు, వ్యాపారవేత్తలకు ప్రో త్సాహం: తెలంగాణ ప్రభుత్వం పారిశ్రా మిక

రంగానికి ఇస్తు న్న ప్రా ధాన్యతకు అనుగుణంగా బీద బ్రా హ్మణులకు స్వయం ఉపాధిని కల్పించే

విధంగా మరియు వ్యాపార, పారిశ్రా మిక రంగాలలో రాణించేలా ఆర్థిక చేయూతనిచ్చే పథకం.

దరఖాస్తు లు ఆన్ లైన్ ద్వారా మాత్రమే పంపాలి.

ఈ దిగువ తెలిపిన విధంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.

ప్రా జెక్ట్ విలువ సబ్సిడీ

రూ. 1 లక్షలోపు 80 శాతం

రూ.1 లక్ష నుండి రూ. 2 లక్షల లోపు 70 శాతం


P a g e | 98

రూ. 2 లక్షల నుండి 12 లక్షల లోపు 60 శాతం

(ప్రా జెక్టు విలువ రూ. 12 లక్షలకు మించరాదు)

(సబ్సిడీ గరిష్ట పరిమితి రూ. 5 లక్షలకు మించకుండా)

అర్హు లు: కుటీర పరిశమ


్ర లకు కనీస విద్యార్హత 10 వ తరగతి, వార్షిక కుటుంబ ఆదాయ

పరిమితి: పట్ట ణ ప్రా ంతములో రూ.2.00 లక్షలలోపు, గ్రా మీణ ప్రా ంతములో రూ.1.50 లక్షల

లోపు.

వయో పరిమితి: 21 ఏండ్ల నుండి 55 సంవత్సరముల వరకు, వ్యవసాయాధారిత రంగానికి 60

సంవత్సరాల వరకు ఉండవచ్చును.

విప్రహిత బ్రా హ్మణ సదనం: సాంస్కృతిక, సాంప్రదాయక, సామాజిక, వైదిక పరమైన మరియు

బ్రా హ్మణ సమాజ హిత కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని

వసతులతో కూడిన భవన నిర్మాణానికై ఉద్దేశించిన పథకం. భవన నిర్మాణానికి అయ్యే మొత్త ం

ఖర్చులో గరిష్టంగా 75% పరిషత్తు భరిస్తు ంది. మిగిలినది దాతలు లేదా స్థా నిక బ్రా హ్మణ

సమాజం భరించవలెను. ఒక ఎకరానికి తక్కువ కాకుండా ఉచిత పద్ధ తిన పరిషత్తు కు

భూయాజమాన్య హక్కులు కల్పించిన సందర్భంలో బ్రా హ్మణ సదనం పథకం క్రింద పరిషత్

పైన పేర్కొన్న ఖర్చు భరిస్తు ంది.

అక్షయ నిధి: తెలంగాణాలోని సామజిక సేవాదృక్పథం వున్న దాతల నుంచి తెలంగాణ

బ్రా హ్మణ సంక్షేమ పరిషత్తు విరాళాలు స్వీకరించి వాటిని తిరిగి బ్రా హ్మణుల సంక్షేమం కోసం

వినియోగిస్తు ంది.

జాతీయ, అంతర్జా తీయ క్రీడాకారులకు ప్రో త్సాహకం


P a g e | 99

 జాతీయ క్రీడలు, ఒలింపిక్స్, దక్షిణాసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ

ఛాంపియన్‌షిప్ల
‌ ు మొదలైన వేదికల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వం నగదు

ప్రో త్సాహకాలు, ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తు న్నది. క్రీడాకారులు, కోచ్‌ల కోసం

రూ.26.69 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

 ప్రభుత్వం రాష్ట ్ర స్థా యి ఛాంపియన్‌షప్


ి ‌లు, జాతీయ ఛాంపియన్‌షప్
ి ‌లలో రాష్ట స
్ర ్థా యి

క్రీడా జట్లు పాల్గొ నడానికి అవసరమైన గ్రా ంట్లు , ఆర్థిక సహాయాన్ని స్టేట్ స్పోర్ట్స్

అసో సియష
ే న్ల కు విడుదల చేస్తు న్నది.

 ప్రభుత్వం త్వరలో క్రీడా విధానాన్ని తీసుకురానుంది. తెలంగాణ రాష్ట్రా నికి క్రీడా

విధానాన్ని ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు

చేసింది.

 తేది. 04.01.2016, జీవో. ఎం.ఎస్ నెంబర్ 1 ప్రకారం పిల్లలు, యువత క్రీడలను కెరీర్‌గా

ఎంచుకోవడానికి వీలుగా వారిని చైతన్యపరిచేందుకు జాతీయ క్రీడలు, ఒలింపిక్స్,

కామన్ వెల్త్ , ఆసియా ఛాంపియన్‌షిప్ల


‌ వంటి అంతర్జా తీయ వేదికల్లో రాణించిన

విజేతలకు నగదు ప్రో త్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది.

 తేది. 06.02.2016, జీవో ఎం.ఎస్. నెంబర్ 4 ప్రకారం ప్రభుత్వం అంతర్జా తీయ స్థా యి,

జాతీయ స్థా యి, సౌత్ జోన్, ఇంటర్ డిస్ట్రిక్ట్, టిఎ / డిఎ, స్పోర్ట్స్ కిట్, కోచింగ్ క్యాంపు

భత్యాల మార్గ దర్శకాలను సమర్థంగా అమలు చేస్తు న్న తెలంగాణ రాష్ట ్ర క్రీడా

సంఘాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తు న్నది.

 తేదీ 14.05.2018, జీవోఎం.ఎస్ నెంబర్.5, ప్రకారం క్రీడల్లో ప్రతిభ కనబర్చిన

క్రీడాకారులకు ప్రభుత్వ శాఖలు, అండర్‌టేకింగ్‌లు / గ్రా ంట్ ఇన్-ఎయిడ్ సంస్థ లలోని

పలు ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో 2 శాతం క్రీడా రిజర్వేషన్‌లను అందిస్తు న్నాం.


P a g e | 100

 తేదీ 22.09.2020, జీవో ఎం.ఎస్. నెంబర్ 2, ప్రకారం ఎంబిబిఎస్, బిడిఎస్ మినహా

ఇంజనీరింగ్, వ్యవసాయం మొదలైన వృత్తి పరమైన కోర్సుల్లో ప్రవేశానికి స్పోర్ట్స్ కోటా

కింద 0.5% రిజర్వేషన్‌ను అందిస్తు న్నాం.

టీఎస్ ఐ పాస్ (TS-i PASS)


తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రా జెక్ట్ అప్రూ వల్ మరియు సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టిఎస్

ఐపాస్):

తెలంగాణ ప్రభుత్వం TS-iPASS (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రా జెక్ట్ అప్రూ వల్ మరియు

సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) చట్టా న్ని అమలులోకి తెచ్చింది, వ్యవస్థా పకులు అందించిన స్వీయ-

ధృవీకరణ ఆధారంగా నిర్ణీత గడువులోపు వ్యవస్థా పకులకు అన్ని ఆమోదాలను అందించడం,

స్వీయ-ధృవీకరణను సమర్పించిన తర్వాత మెగా ప్రా జెక్ట్‌లకు ఆటోమేటిక్ అనుమతులు

లభిస్తా యి.

ఇతర కేటగిరీ ప్రా జెక్ట్‌లకు ఆమోదం 1 రోజు నుండి 30 రోజుల వరకు కాలపరిమితిలో జారీ

చేయబడుతుంది. TS-iPASS వ్యవస్థ అనేది దరఖాస్తు దాఖలు చేయడం నుండి ఆమోదాల

జారీ వరకు ఎలాంటి భౌతిక టచ్ పాయింట్లు లేకుండా ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ సిస్టమ్. అన్ని

రాష్ట ్ర ప్రభుత్వ అనుమతులు TS-iPASS పరిధల


ి ో ఉన్నాయి. దరఖాస్తు దారులందరికీ TS-

iPASS కింద క్లియరెన్స్ హక్కు అందించబడుతుంది. నిర్ణీత గడువులోగా క్లియరెన్స్ ఇవ్వని

అధికారులకు జరిమానాలు విధించవచ్చు.

తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 19649 తయారీ యూనిట్లు మరియు 2156

సర్వీస్ యూనిట్లు TS-iPASS కింద అనుమతులు పొ ందాయి. వీటిలో 15542 తయారీ


P a g e | 101

యూనిట్లు మరియు 1674 సర్వీస్ యూనిట్లు వాణిజ్య కార్యకలాపాలను ప్రా రంభించాయి

మరియు మిగిలిన 4589 యూనిట్లు అమలులో వివిధ దశల్లో ఉన్నాయి.

T-PRIDE (టి – ప్రైడ్) (తెలంగాణ స్టేట్ ప్రో గ్రా ం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్
ఎంట్రప్రెన్యూర్స్)
ప్రస్తు తం ఉన్న పారిశ్రా మిక యూనిట్ల లో చాలా తక్కువ భాగం SC/ST/PHC
పారిశ్రా మికవేత్తల యాజమాన్యంలో ఉన్నాయనే దురదృష్ట కర వాస్త వాన్ని తెలంగాణ ప్రభుత్వం
గుర్తించింది. కొత్త తెలంగాణ రాష్ట ం్ర లో సామాజిక న్యాయమే పునాదిగా కొత్త పారిశ్రా మిక
విధానం ద్వారా SC/ST/PHC లలో వ్యవస్థా పకతను పెంచడానికి SC/ST/PHC
వ్యవస్థా పకులకు అనేక అదనపు ప్రయోజనాలను అందించింది.
T-PRIDE ప్రత్యేక పాలసీ (తెలంగాణ స్టేట్ ప్రో గ్రా ం ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్
ఎంటర్‌ప్రెన్యూర్స్), ఇండస్ట్రియల్ పార్కులలో ఇండస్ట్రియల్ ప్లా ట్‌ల ప్రా ధాన్యత కేటాయింపు,
నేరుగా నిధులు కేటాయింపు, మార్జిన్ మనీ అందించడం వంటి ప్రత్యేక ప్రో త్సాహకాలను
అందజేస్తు న్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. భారీ పరిశమ
్ర లతో ఒప్పందాలు, అదనపు
పెట్టు బడి రాయితీలు మరియు ఇతర రాయితీలు, సివిల్ కాంట్రా క్టర్ల సమూహాన్ని సృష్టించడం
మొదలైనవి, మహిళా పారిశ్రా మికవేత్తలకు ప్రత్యేక ప్రో త్సాహకాలు కూడా
అందించబడుతున్నాయి.

02.06.2014 నుండి T-PRIDE కింద రూ.2,465.72 కోట్ల మొత్తా నికి 54,963 క్లెయిమ్
లు., 2022-23 కలో 282.12 కోట్ల మొత్తా నికి 5941 క్లెయిమ్ లను మంజూరు చేయడం
జరిగింది.

T-IDEA (టి-ఐడియా) (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్


అడ్వాన్స్‌మెంట్)
P a g e | 102

తెలంగాణ ప్రభుత్వం T-IDEA (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్


ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వాన్స్‌ మెంట్) ప్రో త్సాహక పథకం-2014 ద్వారా పారిశ్రా మికవేత్తలకు వివిధ
రకాల ప్రో త్సాహకాలను అందిస్తో ంది. పెట్టు బడి రాయితీ, ల్యాండ్ కాస్ట్ రీయింబర్స్ మెంట్,
స్టా ంప్ డ్యూటీ రీయింబర్స్ మెంట్, SGST రీయింబర్స్ మెంట్, పవర్ కాస్ట్ రీయింబర్స్ మెంట్,
పావలా వడ్డీ వంటి మరెన్నో ప్రో త్సాహకాలను ప్రభుత్వం ఈ పథకం కింద అందిస్తు న్నది. గ్రా ఫ్ట్
ఫ్రీ పద్ధ తిలో పారదర్శక ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా ఈ ప్రో త్సాహకాలు అందిచబడుతున్నాయి.
మెగా ప్రా జెక్టు లకు ప్రభుత్వం టైలర్ మేడ్ ప్రయోజనాలను అందిస్తు ంది. ఈ ప్రో త్సాహకాలను
ఇప్పటికే నెలకొని ఉన్న పరిశమ
్ర లను స్థిరీకరంచేందుకు వర్తింపచేస్తా రు.
T-IDEA ప్రో త్సాహకాల కింద 02.06.2014 నుండి రూ.3,178.12 కోట్ల మొత్తా నికి
24325 క్లెయిమ్‌లు మంజూరయ్యాయి. 2022-23 కు కోట్ల మొత్తా నికి 1956 claims
మంజూరయ్యాయి.

తెలంగాణలో గురుకుల విద్యకు ప్రా ధాన్యం


 తెలంగాణ రాష్ట్రా న్ని సాధించుకున్న తర్వాత విద్యారంగం ప్రా ముఖ్యతను గుర్తించిన

సీఎం కేసీఆర్ గారు అత్యధికంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారు.

 తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వీటి ఏర్పాటుకు పూనుకోవడంతో ఉమ్మడి రాష్ట ం్ర లో

కేవలం 298 మాత్రమే ఉన్న గురుకుల విద్యాసంస్థ లు ఇప్పుడు 980 వరకు పెరిగాయి.

 వీటిలో 5 లక్షల 31 వేల 601 విద్యార్థు లు మెరుగైన విద్యావకాశాలు పొ ందుతున్నారు.

మన ఊరు-మన బడి / మన బస్తీ-మన బడి కార్యక్రమం:


P a g e | 103

తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం 3 సంవత్సరాలలో, 3 దశలుగా, 26,065 పాఠశాలల్లో మౌలిక

సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, బలోపేతం చేయడం కోసం రూ.7289.54

కోట్ల తో మన ఊరు-మన బడి / మన బస్తీ-మన బడి కార్యక్రమాన్నిఅమలుచేస్తు న్నది.

మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని క్రింద తెలిపిన 12 అంశాలుగా విభజించి చేపట్ట డం

జరుగుతున్నది.

1. నీటి సౌకర్యం ఉన్న మరుగుదొ డ్లు ,

2. విద్యుద్దీకరణ,

3. తాగునీటి సరఫరా,

4. విద్యార్థు లు, సిబ్బంది కోసం ఫర్నిచర్

5. పాఠశాలలకు పెయింటింగ్,

6. మరమ్మతులు,

7. బో ర్డు ల ఏర్పాటు

8. కాంపౌండ్ గోడలు,

9. కిచెన్ షెడ్లు ,

10. శిథిలావస్థ లో ఉన్న తరగతి గదుల స్థా నంలో కొత్త తరగతి గదుల నిర్మాణం,

11. ఉన్నత పాఠశాలల్లో భోజనశాలలు

12. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు.

 ప్రా థమికంగా మొదటి దశలో 2021-22 సంవత్సరానికి గాను 9123 పాఠశాలలు అంటే

35% ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బలోపేతానికై రూ.3497.62

కోట్ల అంచనా బడ్జెట్‌తో పనులు చేపట్ట డం జరిగింది.


P a g e | 104

 ఈ కార్యక్రమం జిల్లా స్థా యిలో జిల్లా కలెక్టర్లచే నిర్వహించబడుతుంది.

 ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, నిర్దేశిత ఆర్థిక పరిమితితో త్వరితగతిన పనులు

పూర్తిచస
ే ేందుకు పాఠశాల నిర్వహణ కమిటీల (SMC లు) చొరవ తీసుకుంటాయి.

 సమగ్ర శిక్ష, ఎసిడప


ి ి, జెడ్ పి, ఎంపి నిధులు, ఎంజిఎన్ఆర్ఈజిఎస్, టిఎస్ పి, ఎస్ సిఎస్

పి, నాబార్డ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ల నిధులను ఈ కార్యక్రమాలకు ఉపయోగించడం

జరుగుతున్నది.

 అన్ని పనులను పారదర్శకంగా చేపట్టేందుకు పరిపాలనా, ఆర్థిక ప్రక్రియలను ఎండ్-

టు-ఎండ్ సాఫ్ట్ వేర్ ప్రో గ్రా మ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతున్నది.

 2021-22 సంవత్సరానికి గాను మన ఊరు – మన బడి / మన బస్తి – మన బడి

కార్యక్రమం ద్వారా 9123 పాఠశాలల్లో పనులను చేపట్ట డం జరిగింది. ఈ పాఠశాలల్లో

చదువుతున్న విద్యార్థు ల సంఖ్య 12,96,167. చేసిన ఖర్చు 3,497.62 కోట్లు .

 MOMB / MBMB ప్రో గ్రా మ్ కింద ఇప్పటివరకు 33 జిల్లా ల కలెక్టర్లకు రూ.168 కోట్ల

నిధులు విడుదల చేయడం జరిగింది.

సాధించిన విజయాలు

 విద్యార్థు లకు నాణ్యమైన విద్యను అందించడం.

 విద్యార్థు ల అభ్యాస స్థా యి, సామర్థ్యాల మెరుగుదల.

 విద్యార్థు ల నమోదు, హాజరు మెరుగుదల

 నాణ్యమైన విద్యను అందించుట

పరిపాలనా సంస్కరణలు
P a g e | 105

ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత
సాహసో పేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా
విభాగాల పునర్విభజన చేపట్టింది. కొత్త పరిపాలనా విభాగాలను కూడా ఏర్పాటు చేసింది.
కొత్త జిల్లా ల ఏర్పాటు
2016 అక్టో బర్ కు ముందు తెలంగాణలో 10 జిల్లా లుండేవి. ఒక్కో జిల్లా లో సగటున 35 లక్షలకు
పైగా జనాభా ఉంది. దీనివల్ల పరిపాలన కష్ట తరమయ్యేది. కొన్నిచోట్ల జిల్లా కేంద్రా లకు,
కార్యాలయాలకు పో వాలంటె 200 నుంచి 250 కి.మీ.ల దూరం వుండేది. దీంతో జిల్లా కేంద్రా ల
అధికారులు గ్రా మాలకు పో వాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రా లకు వెళ్లా లన్నా ఎన్నో ఇబ్బందులు
ఎదుర్కొనేవారు. జిల్లా లో కుటుంబాల సంఖ్య 10 లక్షలుండేది. దీంతో ఎవరి పరిస్థితి ఏంటో
తెలుసుకోవడం అధికారులకు కష్ట ం అయ్యేది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల
నిర్వహణ కష్ట ం అయ్యేది. దీంతో అధికారులకు ప్రజల సమస్యలపై ఫో కస్ చేయడం కష్ట ంగా
వుండేది. ఈ సమస్యలను అధిగమించటానికి తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం జిల్లా ల
పునర్‌వ్యవస్థీకరణ చట్ట ం-1974 ప్రకారం తెలంగాణలో మరో 23 కొత్త జిల్లా లను ఏర్పాటు చేసి,
జిల్లా ల సంఖ్యను 33 వరకు పెంచింది. దీంతో చిన్న పరిపాలనా విభాగాలతో సమర్దవంతమైన
పాలన జరుగుతున్నది. కొత్త జిల్లా లను 2016 అక్టో బర్ 11 న ప్రా రంభించారు.
రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74 వరకు, మండలాల సంఖ్యను 459 నుంచి 611
వరకు, గ్రా మ పంచాయతీల సంఖ్యను 12,769 వరకు పెంచింది.

కొత్త పరిపాలన విభాగాలు


యూనిట్ పాతవి కొత్త వి మొత్త ం
జిల్లా లు 10 23 33

డివిజన్లు 43 31 74

మండలాలు 459 152 611

గ్రా మ పంచాయతీలు 12769


P a g e | 106

పో లీస్ కమిషనరేట్లు 2 7 9

సబ్ డివిజన్లు 139 24 163

సర్కిల్స్ 688 29 717

పో లీస్ స్టేషన్లు 712 102 814

మున్సిపాలిటీలు 68 74 142

మున్సిపల్ కార్పొరేషన్లు 6 7 13

నూతన జిల్లా ల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం, ప్రయోజనాలు


ప్రభుత్వ శాఖలన్నింటి నూతన విభాగాలను ఆ జిల్లా ల్లో ప్రభుత్వం ఏర్పరిచింది. దీంతో ప్రజలు
గంట సేపట్లో నే తమ జిల్లా లోని ఏ ప్రదేశానికైనా వెళ్లే అవకాశం కలిగింది. అభివృద్ధి, సంక్షేమ
కార్యక్రమాల అమలు తీరు, పర్యవేక్షణ అధికారులకు సులువవుతున్నది. స్థా నిక పరిస్థితులు,
వనరులు, ప్రత్యేకతలు, ప్రజల అవసరాలు, సామాజిక స్థితిగతులపై అధికారులకు పూర్తి
అవగాహన కలుగుతున్నది. స్థా నిక వనరులను గుర్తించి, అభివృద్ధి నమూనాల రూపకల్పన
చేయడం సులువవుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కొన్ని కార్యక్రమాలను కూడా జిల్లా
యూనిట్ గానే నిర్వహిస్తా రు. దీని వల్ల ఎక్కువ జిల్లా లున్న రాష్ట్రా లకు మేలు కలుగుతుంది.
నవోదయ పాఠశాలలను జిల్లా కొకటి ఏర్పాటు చేస్తా రు. చిన్న జిల్లా లతో ఎక్కువ మంది
విద్యార్దు లకు అందులో చదువుకునే అవకాశం లబిస్తు ంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ
కార్యాలయాను జిల్లా కేంద్రా ల్లో పెడతారు. ఒక్కో కలెక్టర్ పరిధిలో రెండు, మూడు లక్షల
కుటుంబాలు మాత్రమే వుండడం వల్ల పేదరికంపై యుద్ధ ం చేయడానికి వీలవుతున్నది.
రాష్ట ం్ర లోని కొన్ని ప్రా ంతాల్లో ఏజన్సీ, అటవీ ప్రా ంతాలు వున్నాయి. అటవీ రక్షణ,
గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం అధికారులకు సులువవుతుంది. కొన్ని
జిల్లా ల్లో ఎస్సీ జనాభా ఎక్కువ వుంది. అక్కడ ఎస్సీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం
జరుగుతుంది. పట్ట ణ ప్రా ంత అవసరాలకు తగ్గ కార్యక్రమాలు చేస్తు న్నారు. ముస్లిం,
మైనారిటీలపై ఎక్కువ దృష్టి పెటడానికి వీలవుతున్నది. అటవీ శాతం తక్కువ వున్న జిల్లా ల్లో
P a g e | 107

పర్యావరణ సమతుల్యానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఉత్సాహవంతులైన


యువ కలెక్టర్లను కొత్త జిల్లా లకు కేటాయించడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా
జరుగుతున్నాయి. పో లీసు కమిషనరేట్ల పరిధి, పో లీస్టేషన్ల పరిధి తగ్గ డం వల్ల నేర నియంత్రణ,
నేర పరిశోధన సులువైంది. నేరం జరిగిన ప్రా ంతానికి పో లీసుల త్వరగా చేరుతున్నారు.

తెలంగాణ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా ‘రిజర్వేషన్ల


పెంపు’
తెలంగాణ రాష్ట ం్ర బలహీన వర్గా ల రాష్ట ం్ర . ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గా లే 90 శాతానికి పైగా
ఉన్నారు. తెలంగాణ రాష్ట ్ర సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాల్సిన
అవసరం ఉందని టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అభిప్రా యపడింది. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లో
ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలైంది. కానీ తెలంగాణలో 10 శాతం దాకా ఎస్టీలున్నారు.
రాజ్యాంగబద్ధ ంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. విద్యా పరంగా,
సామాజికంగా వెనుకబడిన ముస్లిం కులాలకు 4 శాతమే రిజర్వేషన్ అమలవుతున్నది. కానీ,
వారి జనాభా 12 శాతం కన్నా ఎక్కువున్నది.
ఈ క్రమంలో ప్రభుత్వం ఎస్టీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి చెల్లప్ప కమిషన్
ను, ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి సుధీర్ కమిటీని, బీసీల స్థితిగతులపై
అధ్యయనం చేయడానికి బి.ఎస్. రాములు నాయకత్వంలో బీసీ కమిషన్ ను నియమించింది.
ఆ కమిషన్లు ఇచ్చిన నివేదికల ప్రకారం ఎస్టీలు, వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు
పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2017 ఏప్రిల్ 16 న తెలంగాణ రిజర్వేషన్ బిల్లు 2017 ను అసెంబ్లీ లో ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్టీల రిజర్వేషన్ల ను 6 నుంచి 10
శాతానికి, వెనుకబడిన ముస్లింలకు 4 నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచారు. దీంతో
P a g e | 108

తెలంగాణలో రిజర్వేషన్లు 62 శాతం వరకు పెరిగాయి. పెంచిన రిజర్వేషన్ల కు రాజ్యాంగ బద్ధ త


కల్పించడం కోసం 9 వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ కోరింది.
తెలంగాణలో రిజర్వేషన్లు
ఎస్సీ : 15 శాతం
ఎస్టీ : 10 శాతం ( తెలంగాణ ఏర్పాటుకు ముందు 6 శాతం)
బీసీ : 25 శాతం (బీసీ ఎ-7,బి-10,సి-1,డి-7)
ముస్లిం (బీసీ-ఇ): 12 శాతం (తెలంగాణ ఏర్పాటుకు ముందు 4 శాతం)

పట్ట ణ ప్రగతి
దేశంలోని ఏ రాష్ట ం్ర లో జరగని పట్ట ణాభివృద్ధి తెలంగాణలోనే జరిగింది. పట్ట ణాలలో మౌలిక

వసతుల కల్పన కోసం రాష్ట ్ర ప్రభుత్వం పట్ట ణ ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇందుకోసం నూతన మున్సిపల్ చట్టా న్ని పటిష్టంగా రూపొ ందించి, అమలు చేస్తు న్నది.

 మున్సిపాలిటీలకు ప్రతీ నెలా ఠంచనుగా నిధులు విడుదల చేస్తు న్నది.

 పచ్చదనం అభివృద్ధి కోసం మున్సిపాలిటీల బడ్జెట్ ప్రణాళికలలో 10 శాతం గ్రీన్ బడ్జెట్

కింద కేటాయించ బడుతున్నది.

 రాష్ట ం్ర లోని అన్ని పట్ట ణాల్లో ప్రభుత్వం వెజ్ – నాన్ వెజ్ సమీకృత మార్కెట్ల ను

నిర్మిస్తు న్నది.

 టి.ఎస్. బిపాస్ చట్ట ం అమలుతో ఇండ్ల నిర్మాణాల అనుమతుల ప్రక్రియ సులభతరమైంది.

 75 చదరపు గజాల స్థ లంలో నిర్మించే ఇండ్ల కు అనుమతి అవసరం లేకుండా ప్రభుత్వం

చట్ట ంలో మార్పు తెచ్చింది. ఈ ఇండ్ల కు నామమాత్రంగా కేవలం 100 రూపాయలు మాత్రమే

ఇంటి పన్ను వసూలు చేస్తు న్నది.


P a g e | 109

 అర్బన్ మిషన్ భగీరథ ద్వారా పట్ట ణాలలో నల్లా ల ద్వారా స్వచ్ఛమైన నీటి సరఫరా

చేస్తు న్నది.

 పట్ట ణాలలోనూ వైకుంఠ ధామాల నిర్మాణం జరుగుతున్నది.

 123 పట్ట ణాల్లో పేరుకుపో యిన లెగసీ వేస్ట్ ను బయో మైనింగ్ ద్వారా ఎరువుగా మార్చే

ప్రక్రియ అమలవుతున్నది.

 2021 స్వచ్చ సర్వేక్షణ్ అవార్డు లలో తెలంగాణ మున్సిపాలిటీలకు 12 అవార్డు లు

లభించాయి.

క్ర.సం వివరాలు సంఖ్య వార్డు లు జనాభా విస్తీర్ణం


(చకిమీ)
1  మున్సిపాలిటీలు 129 2957 53,39,180 4460
2 కార్పోరేషన్లు 12 511 23,62,189 998

మొత్త ం 141 3468 77,01,369 5458


3 జిహెచ్ఎంసి 1 150 67,39,158 627 పట్ట ణ

  మొత్త ం (అన్నీ 142 3618 1,44,40,527 6085 ప్రగతి


కలిపి) నిధుల

విడుల (142 పట్ట ణ స్థా నిక సంస్థ లకు)

 ఫిబవ
్ర రి-2020 నుండి మార్చి-2021 వరకు -

నెలకు రూ.148 కోట్లు (జిహెచ్ఎంసికి రూ.78 కోట్లు , 141 పట్ట ణ స్థా నిక సంస్థ లకు

రూ.70 కోట్లు ) విడుదల చేయడం జరిగింది.

 ఏప్రిల్-2021 నుండి మార్చి 2022 వరకు -


P a g e | 110

నెలకు రూ.112 కోట్లు (జిహెచ్ఎంసికి రూ.59 కోట్లు , 141 పట్ట ణ స్థా నిక సంస్థ లకు

రూ.53 కోట్లు ) విడుదల చేయడం జరిగింది.

 ఏప్రిల్ 2022 నుండి నెలకు రూ.116 కోట్లు విడుదల చేయడం జరుగుతున్నది.

 జిహెచ్ఎంసికి రూ.1919.49 కోట్ల మొత్త ం విడుదల చేయడం జరిగింది.

 141 పట్ట ణ స్థా నిక సంస్థ లకు రూ.1873.25 కోట్ల మొత్త ం విడుదల చేయడం జరిగింది.

 విడుదల చేసన
ి మొత్త ం రూ. 3792.74 కోట్లు .

 రూ.3202.85 కోట్ల మొత్త ం వినియోగించడం జరిగింది (84.45%)

141 పట్ట ణ స్థా నిక సంస్థ ల కార్మికులకు జీతాల చెల్లి ంపు (జిహెచ్ఎంసి కాకుండా)

 141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో పనిచేస్తు న్న ఔట్ సో ర్సింగ్ ఉద్యోగులందరికీ డిసెంబర్

2022 వరకు జీతాలు చెల్లి ంచడం జరిగింది..

 పారిశుద్ధ ్య కార్మికులందరికీ వేతనాలు ప్రతినెలా 5 వ తేదీ లోపు చెల్లి ంచడం

జరుగుతుంది.

141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో సిసి ఛార్జీల చెల్లి ంపు (జిహెచ్ఎంసి చేర్చబడలేదు)

 CC ఛార్జీలు ఫిబవ
్ర రి 2020 నుండి క్రమం తప్పకుండా చెల్లి ంచబడుతున్నాయి.

 ఫిబవ
్ర రి 2020 నుండి మార్చి 2020 వరకు చెల్లి ంచిన సిసి ఛార్జీలు రూ.27.70 కోట్లు .

 ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు చెల్లి ంచిన సిసి ఛార్జీలు రూ.168.00 కోట్లు .

 ఏప్రిల్ 2021 నుండి అక్టో బర్ 2022 వరకు చెల్లి ంచిన సిసి ఛార్జీలు రూ.256.33 కోట్లు .

 పట్ట ణ స్థా నిక సంస్థ లు అక్టో బర్ 2022 వరకు చెల్లి ంచిన సిసి ఛార్జీలు రూ.452.05 కోట్లు
P a g e | 111

141 పట్ట ణ స్థా నిక సంస్థ లకు పారిశుద్ధ ్య వాహనాలు (జిహెచ్ఎంసి కాకుండా)

 ప్రస్తు తం ఉన్న పారిశుద్ధ ్య వాహనాల సంఖ్య 2548

 ఇప్పటికే ఉన్న వాహనాల ద్వారా సేకరిస్తు న్న చెత్త రోజుకు 2675 టన్నులు

 కొనుగోలు చేసిన కొత్త పారిశుధ్య వాహనాల సంఖ్య 2165

 మొత్త ం పారిశుద్ధ ్య వాహనాలు 4713

 మొత్త ం పారిశుద్ధ ్య వాహనాల ద్వారా ప్రతి రోజు సేకరిస్తు న్న చెత్త 4356 టన్నులు

డంప్‌యార్డు లు, డిఆర్ సిసి (డ్రై రిసో ర్స్ కలెక్షన్ సెంటర్లు ), 141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో

కంపో స్టింగ్ (జిహెచ్ఎంసి కాకుండా):

డంప్‌సట్
ై ‌లను కలిగి ఉన్న పట్ట ణ స్థా నిక సంస్థ ల సంఖ్య 141

డంప్‌సట్
ై ‌ల విస్తీర్ణం 965.63 ఎకరాలు

డ్రై రిసో ర్స్ సేకరణ కేంద్రా ల సంఖ్య (డిఆర్ సిసి) 205

కంపో స్ట్ షెడ్‌లు / బెడ్ల


‌ సంఖ్య 224

141 ULB లలో పబ్లి క్ టాయిలెట్లు (GHMC చేర్చబడలేదు):

 ప్రస్తు తం ఉన్న పబ్లి క్ టాయిలెట్ల సంఖ్య 4970

 కొత్త గా నిర్మించిన పబ్లి క్ టాయిలెట్ల సంఖ్య 4,118 (పురుషులు 2060, స్త్రీలు 2058)

 మొత్త ం పబ్లి క్ టాయిలెట్ల సంఖ్య (సీట్లు ) 9088 (పురుషులు- 5448, స్త్రీలు-3640)

 ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో టాయ్ లెట్ల నిర్వహణ పై యాప్ ఆధారంగా 18

పారామీటర్ల లో ఆన్లైన్ చెకింగ్ చేపట్ట డం జరుగుతుంది.


P a g e | 112

141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో మల బురద శుద్ధి ప్లా ంట్ల (fecal sludge treatment plants)

ఏర్పాటు (జిహెచ్ఎంసి కాకుండా):

 పాత పట్ట ణ స్థా నిక సంస్థ లలో HAM మోడల్‌ లో ఏర్పాటు చేసన
ి FSTP ల సంఖ్య

రూ.250.73 కోట్ల తో 71

 కొత్త పట్ట ణ స్థా నిక సంస్థ లలో ఇపిసి మోడల్‌లో రూ.177.33 కోట్ల తో ఏర్పాటు చేసిన

FSTP ల సంఖ్య 68

 మొత్త ం FSTP ల సంఖ్య 139 (2060 కెఎల్ డికి రూ. 428.06 కోట్లు )

 పూర్తి చేసిన FSTP ల సంఖ్య 20

 ఐజా, గద్వాల్, మహబూబ్ నగర్, జనగాం, సిద్దిపట


ే , కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల,

కోరుట్ల , నిర్మల్, నిజామాబాద్, మేడ్చల్, బో డుప్పల్, పీర్జా దిగూడ, షాద్‌నగర్,

భువనగిరి, మీర్‌పట్
ే , బడంగ్‌పట్
ే , ఖమ్మం, నల్ల గొండ.

 పనులు పురోగతిలో ఉన్న FSTP ల సంఖ్య 14

నారాయణపేట, నాగర్‌కర్నూల్, గజ్వేల్, భూపాలపల్లి, రామగుండం, వేములవాడ,

మెట్‌పల్లి, ఆర్మూర్, భైంసా, బో దన్, దుబ్బాక, సదాశివపేట, ఎల్ల ందు, సూర్యాపేట.

 వివిధ దశల్లో పనులు పురోగతిలో ఉన్న FSTP ల సంఖ్య 36

 FSTP ల కోసం గుర్తించబడిన పట్ట ణ స్థా నిక సంస్థ ల సంఖ్య 52

 FSTP ల కోసం ఇంకా సైట్‌లను గుర్తించని పట్ట ణ స్థా నిక సంస్థ ల సంఖ్య 16

 పనులు ప్రా రంభమైన పట్ట ణ స్థా నిక సంస్థ ల సంఖ్య 5

141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో తెలంగాణ కు హరితహారం (జిహెచ్ఎంసి కాకుండా):

 141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో నర్సరీల ఏర్పాటు -


P a g e | 113

141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో ని మొత్త ం వార్డు ల సంఖ్య 3468

141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో ప్రస్తు తం ఉన్న నర్సరీలు 1012 (సంఖ్యలు)

 141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో గ్రీన్ యాక్షన్ ప్లా న్ ప్రకారం ప్లా ంటేషన్ -

2021-22 సం.లో -

141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో మొక్కల పెంపకం లక్ష్యం 262.73 లక్షలు.

నాటిన మొక్కలు 264.81 లక్షలు

నాటిన శాతం శాతం 100.80%

వీటిలో జీవించి ఉన్న మొక్కలు 91.00%

2022-23 సం.లో -

పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో మొక్కల పెంపకం లక్ష్యం 251.60 లక్షలు

నర్సరీల లక్ష్యం 280.06 లక్షలు.

పెంచిన మొక్కలు 308.79 లక్షలు

08.12.2022 నాటికి 2022 లో నాటిన మొక్కలు 247.38 లక్షలు (98.32%)

141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో ట్రీ పార్కుల (పట్ట ణ ప్రకృతి వనాలు) ఏర్పాటు (జిహెచ్ఎంసి

కాకుండా)

141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో వార్డు ల సంఖ్య 3468

2021 లో అభివృద్ధి చేసిన ట్రీ పార్కుల సంఖ్య 1887

2022 లో అభివృద్ధి చేసిన ట్రీ పార్కుల సంఖ్య 810


P a g e | 114

2023 లో అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించబడిన ట్రీ పార్కుల సంఖ్య 759

మొత్త ం సంఖ్య. ట్రీ పార్క్స్ 3456

08.12.2022 నాటికి ట్రీ పార్కుల్లో నాటిన మొక్కల సంఖ్య 33.26 లక్షలు

141 పట్ట ణ స్థా నికసంస్థ లలో మల్టీ లేయర్ అవెన్యూ ప్లా ంటేషన్ (MLAP) (GHMC కాకుండా):

మల్టీ లేయర్ అవెన్యూ ప్లా ంటేషన్ (MLAP) కింద మొత్త ం లక్ష్యం : 1044.05 కి.మీ

2021 లో చేపట్టిన పనులు : 512 స్ట్రెచ్ లలో 723.79 కిమీ.

2022 లో చేపట్టిన పనులు : 284 స్ట్రెచ్ల


‌ లో 484.23 కిమీలు

ఇప్పటివరకు చేపట్టిన పనులు : 796 స్ట్రెచ్ల


‌ లో 1208.02 కిమీలు (115.71 శాతం)

MLAP కింద నాటిన మొక్కల సంఖ్య : 18.93 లక్షలు

141 మున్సిపాలిటీలలో హరిత బడ్జెట్ (జిహెచ్ఎంసి కాకుండా):

2020-21 ఆర్థిక సం.లో : రూ.251.32 కోట్లు (10% హరిత బడ్జెట్)

2021-22 ఆర్థిక సం.లో : రూ.260.72 కోట్లు (10% హరిత బడ్జెట్)

2022-23 ఆర్థిక సం.లో : రూ.263.17 కోట్లు (10% హరిత బడ్జెట్)

మూడు సంవత్సరాలకు మొత్త ం హరిత బడ్జెట్ : రూ.775.21 కోట్లు

2022-23 సం.లో హరిత నిధి (సెప్టెంబర్ 20 వరకు):

ట్రేడ్ లైసెన్స్ల
‌ నుండి సేకరించిన మొత్త ం హరిత నిధి : రూ.128.97 లక్షల
P a g e | 115

ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహకారం : రూ. 14.28 లక్షలు

హరిత నిధికి కేటాయించిన మొత్త ం: రూ.143.25 లక్షలు

141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో వైకుంఠధామాల అభివృద్ధి (GHMC కాకుండా):

మంజూరైన వైకుంఠధామముల సంఖ్య : 453

పూర్త యిన వైకుంఠధామముల సంఖ్య : 296

పనులు పురోగతిలో ఉన్న వైకుంఠధామముల సంఖ్య : 148

పూర్త యిన, పురోగతిలో ఉన్న మొత్త ం వైకుంఠధామముల సంఖ్య : 444 (98.01%)

సైటు గుర్తింపు / కోర్టు కేసుల క్రింద వైకుంఠధామముల సైట్ల సంఖ్య : 9

141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో వైకుంఠ రథాల సేకరణ స్థితిగతులు (GHMC కాకుండా):

సేకరించిన వైకుంఠ రథాలు / పరమపద వాహనాల సంఖ్య : 173

పలు ప్రకయ
్రి ల్లో ఉన్న వైకుంఠ రథాల సంఖ్య : 03

141 పట్ట ణ స్థా నిక సంస్థ లలో సమీకృత వెజ్,నాన్-వెజ్ మార్కెట్లు (జిహెచ్ఎంసి కాకుండా):

మంజూరు చేయబడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల సంఖ్య 144

పూర్తి చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల సంఖ్య 7

పనులు పురోగతిలో ఉన్న ఇంటిగ్రేటడ్


ె మార్కెట్ల సంఖ్య 126

పూర్త యిన, పనులు పురోగతిలో ఉన్న మొత్త ం మార్కెట్ల సంఖ్య : 133 (92.36%)

సైట్ గుర్తింపు / కోర్టు కేసుల కింద ఇంటిగట


్రే ెడ్ మార్కెట్‌ల సంఖ్య : 11

141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో లెడ్ స్ట్రీట్ లైటింగ్‌(జిహెచ్ఎంసి కాకుండా):

బిగించబడిన ఎల్ఈడి లైట్లు 9,11,234

కేంద్రీకృత నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థ లు 23,600


P a g e | 116

ఇన్‌స్టా లేషన్‌లో ఉన్న ఎల్ఈడి లైట్ల సంఖ్య 69,002

తద్వారా సంవత్సరానికి ఆదా అవుతున్న ఖర్చు రూ.128.00 కోట్లు

జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో జంతు సంరక్షణ కేంద్రా ల ఏర్పాటు:

నెలకొల్పిన జంతు సంరక్షణ కేంద్రా ల సంఖ్య 20

వరంగల్ అర్బన్ (జిడబ్ల్యుఎంసి), మహబూబాబాద్ (మహబూబాబాద్), కరీంనగర్ (కరీంనగర్),

రాజన్న సిరిసల
ి ్ల (సిరిసల
ి ్ల ), పెద్దపల్లి (రామగుండం), ఖమ్మం (ఖమ్మం), సంగారెడ్డి (సంగారెడ్డి),

సిద్దిపేట (సిద్దిపేట), నల్గొ ండ (నల్గొ ండ), సూర్యాపేట (సూర్యపేట), నిజామాబాద్ (నిజామాబాద్

కార్పోరేషణ్), రంగారెడ్డి (బడంగ్‌పట్


ే ‌ కార్పోరేషన్), మేడ్చల్-మల్కాజ్‌గిరి (బో డుప్పల్,

నిజాంపేట్, పీర్జా దిగూడ), భద్రా ద్రికొత్త గూడెం (కొత్త గూడెం), ఆదిలాబాద్ (ఆదిలాబాద్),

నాగర్‌కర్నూల్ (నాగర్‌కర్నూల్), గవాల్‌నగర్ (మహబూబ్‌నగర్) , వనపర్తి (వనపర్తి)

జంతు సంరక్షణ కేంద్రా లు ఏర్పాటు చేయవలసిన జిల్లా ల బ్యాలెన్స్ సంఖ్య 11

వరంగల్ (నర్సంపేట), జగిత్యాల్ (జగిత్యాల్), మంచిర్యాల (మంచిర్యాల్), నిర్మల్ (నిర్మల్),

నారాయణపేట (నారాయణపేట), మెదక్ (మెదక్), యాదాద్రి (భువనగిరి), కామారెడ్డి

(కామారెడ్డి), జనగాం (జనగాం), కొమరంభీం (కాగజ్‌నగర్), జయశంకర్ భూపాల్

(భూపాలపల్లి).

141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో ఓపెన్ జిమ్ లు

నెలకొల్పిన ఓపెన్ జిమ్‌ల సంఖ్య 368

141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో తెలంగాణ క్రీడాప్రా ంగణాలు (టికెపిలు):
P a g e | 117

ఇందుకోసం గుర్తించబడిన సైట్ల సంఖ్య - 1499

జారీ చేయబడిన పరిపాలనా అనుమతుల సంఖ్య - 1204

నెలకొల్పిన క్రీడాప్రా ంగణాల సంఖ్య – 807

141 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో బస్తీదవాఖానాల ఏర్పాటు (జిహెచ్ఎంసి కాకుండా)

మొదటి దశలో 54 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో మంజూరైన బస్తీదవాఖానాల సంఖ్య 85

పూర్త యిన బస్తీదవాఖానాలు 79

పనులు పురోగతిలో ఉన్న బస్తీదవాఖానాల సంఖ్య 06

2 వ దశలో 59 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో మంజూరైన బస్తీదవాఖానాల సంఖ్య 59

3 వ దశలో 5 పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో మంజూరైన బస్తీదవాఖానాల సంఖ్య 03

రెండవ, మూడవ దశలో మంజూరు చేయబడిన మొత్త ం బస్తీదవాఖానాలు 101

బస్తీ దవాఖానల కోసం గుర్తించబడిన భవనాల సంఖ్య 96

బస్తీ దవాఖానల ఏర్పాటుకు ఇంకా గుర్తించాల్సిన భవనాల సంఖ్య : 05

స్వయం సహాయక బృందాలకు బ్యాంకు లింకేజీ:

మెప్మా పట్ట ణ పేదల స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల నుండి సులభంగా రుణాన్ని

పొ ందటంతో పాటు, స్వయం సహాయక బృందాలకు రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తు ంది.

2008 నుండి 1.59 లక్షల (16,09,488 మంది సభ్యులు) పట్ట ణ స్వయం సహాయక

బృందాలకు బ్యాంక్ లింకేజీ కల్పించబడిన మొత్త ం : రూ.15114.43 కోట్లు


P a g e | 118

2021-22 ఆర్థిక సంవత్సరంలో పట్ట ణ స్వయం సహాయక బృందాల బ్యాంక్ లింకేజీ లక్ష్యం :

రూ.1507.45 కోట్లు

2021-22 ఆర్థిక సంవత్సరంలో పట్ట ణ స్థా నిక సంస్థ లకు సంబంధించిన 33,324 స్వయం

సహాయక బృందాలకు (3,66,564 మంది సభ్యులు) బ్యాంక్ లింకేజీ కల్పించబడిన మొత్త ం :

రూ.2429.55 కోట్లు

2022-23 ఆర్థిక సంవత్సరంలో పట్ట ణ స్థా నిక సంస్థ లకు బ్యాంక్ లింకేజీ లక్ష్యం : రూ.1745.23

కోట్లు

2022-23 ఆర్థిక సంవత్సరంలో అర్బన్ స్వయం సహాయక బృందాలకు బ్యాంక్ లింకేజీ

కల్పించబడిన మొత్త ం : రూ.1436.42 కోట్లు

పట్ట ణ ప్రగతి – వీధి వ్యాపారుల అభివృద్ధి:

తెలంగాణ రాష్ట ్ర వీధి విక్రయ నియమాలు జీవో ఎంఎస్ నెం.89, తేది:10.06.2020 న

ఆమోదించడం జరిగింది.

తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం పీఎం స్వానిధి కింద పొ ందిన రుణాల స్టా ంప్ డ్యూటీని పూర్తిగా

మాఫీ చేసింది.

వీధి వ్యాపారుల నమోదు

23.02.2020 నాటికి గుర్తించబడిన వీధి వ్యాపారుల సంఖ్య 83,666

పట్ట ణ ప్రగతిలో భాగంగా గుర్తించబడిన వీధి వ్యాపారుల సంఖ్య 5,37,070 (641.92 %

పెరుగుదల)
P a g e | 119

మొత్త ంగా గుర్తించబడిన వీధి వ్యాపారులు 6,20,736 (పట్ట ణ జనాభాలో 4.24%)

మొదటి విడత రుణాలు (ఒక్కో వీధి వ్యాపారికి రూ.10,000/- చొప్పున):

రుణాల పంపిణీ లక్ష్యం : 3,40,000 SV లు

బ్యాంకులకు సమర్పించిన దరఖాస్తు ల సంఖ్య : 4,09,733(120%)

మంజూరు చేయబడిన రుణాల సంఖ్య : 3,60,295 వీధి వ్యాపారులు (106%)

పంపిణీ చేయబడిన రుణాల సంఖ్య : 3,47,771 వీధి వ్యాపారులు (102%)

పంపిణీ చేయబడిన మొత్త ం : రూ.347.71 కోట్లు

దేశంలోనే మొదటి విడత రుణాల పంపిణీని 100% చేపట్టిన మొట్ట మొదటి రాష్ట్రంగా తెలంగాణ

రాష్ట్రం నిలిచింది.

దేశంలో 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల కేటగిరీలో, దేశంలోనే మొదటి 10

స్థా నాల్లో తెలంగాణ రాష్ట్రా నికి చెందిన 10 నగరాలు నిలిచాయి.

1 వ స్థా నంలో సిరిసల


ి ్ల , 2 వ స్థా నంలో సిద్దిపేట, 3 వ స్థా నంలో కామారెడ్డి, 4 వ స్థా నంలో నిర్మల్,

5 వ స్థా నంలో బో ధన్, జహీరాబాద్ 6 వ స్థా నం, 7 వ స్థా నంలో మంచిర్యాల్, 8 వ స్థా నంలో

పాల్వంచ, 9 వ స్థా నంలో సంగారెడ్డి, 10 వ స్థా నంలో ఆర్మూర్ నిలిచాయి.

1 నుండి 10 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రధాన నగరాల విభాగంలో గ్రేటర్ వరంగల్

మున్సిపల్ కార్పోరేషన్ (GWMC) దేశంలో 1 వ స్థా నంలో నిలిచింది, తర్వాత నిజామాబాద్

9 వ స్థా నంలో నిలిచింది.

40 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన మెగా సిటీల విభాగంలో గ్రేటర్ హైదరాబాద్

మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) 2 వ స్థా నంలో నిలిచింది.


P a g e | 120

2 వ విడత రుణాలు (ఒక్కో వీధి వ్యాపారికి రూ.20,000/- చొప్పున):

రుణాల పంపిణీ లక్ష్యం : 1,52,500 వీధి వ్యాపారులకు

మొదటి విడత రుణాల పంపిణీ నిలిచిపో యినపుడు వీధి వ్యాపారుల సంఖ్య : 2,12,322
(139.22%)
బ్యాంకులకు సమర్పించిన దరఖాస్తు ల సంఖ్య : 2,11,097 (138.42%)

మంజూరు చేయబడిన రుణాల సంఖ్య : 1,58,351 వీధి వ్యాపారులకు (103.83%)

పంపిణీ చేయబడిన రుణాల సంఖ్య : 1,00,046 వీధి వ్యాపారులకు (65.60%)

పంపిణీ చేయబడిన మొత్త ం : రూ. 200.09 కోట్లు

2 వ విడత కింద రుణాల పంపిణీలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థా నంలో నిలిచింది.

దేశంలో 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల కేటగిరీలో, తెలంగాణ రాష్ట్రా నికి చెందిన

10 నగరాలు మొదటి 10 స్థా నాల్లో నిలిచాయి.

1 వ స్థా నంలో కామారెడ్డి, 2 వ స్థా నంలో సిరస


ి ిల్ల, 3 వ స్థా నంలో నిర్మల్, 4 వ స్థా నంలో బో ధన్,

5 వ స్థా నంలో సిద్దిపేట, మంచిర్యాల్ 6 వ స్థా నం, 7 వ స్థా నంలో కోరుట్ల , 8 వ స్థా నంలో ఆర్మూర్,

9 వ స్థా నంలో సంగారెడ్డి, 10 వ స్థా నంలో గద్వాల్.

1 నుండి 10 లక్షల జనాభా కలిగిన ప్రధాన నగరాల విభాగంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్

కార్పోరేషన్ దేశంలో 1 వ స్థా నంలో నిలిచింది.

కరీంనగర్ 2 వ స్థా నంలో, నిజామాబాద్ 3 వ స్థా నంలో, రామగుండం 4 వ స్థా నంలో, ఖమ్మం

5 వ స్థా నంలో నిలిచాయి.


P a g e | 121

40 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన మెగా సిటీల విభాగంలో గ్రేటర్ హైదరాబాద్

మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) దేశంలో 2 వ స్థా నంలో నిలిచింది.

3 వ విడత రుణాలు ( ఒక్కో వీధి వ్యాపారికి రూ..50,000/- చొప్పున):

2 వ విడత రుణాల సంఖ్య నిలిపివేయబడింది : 1,043 వీధి వ్యాపారులు

బ్యాంకులకు సమర్పించిన దరఖాస్తు ల సంఖ్య : 1,037 వీధి వ్యాపారులు

మంజూరు చేయబడిన రుణాల సంఖ్య : 774 వీధి వ్యాపారులు

పంపిణీ చేయబడిన రుణాల సంఖ్య : 534 వీధి వ్యాపారులు

డిజిటల్ చెల్లి ంపులు, ప్రో త్సాహకాలు:

వీధి వ్యాపారులకు చెల్లి ంచిన మొత్త ం క్యాష్ బ్యాక్ ప్రో త్సాహకం : రూ. 413.00 లక్షలు

వడ్డీ రాయితీ:

చెల్లి ంచిన మొత్త ం వడ్డీ రాయితీ : రూ.824.00 లక్షలు

స్ట్రీట్ వెండింగ్ జోన్‌ల అభివృద్ధి:

పట్ట ణ ప్రగతి కార్యక్రమం కింద అన్ని పట్ట ణ స్థా నిక సంస్థ ల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్ల విభజన,

మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రా థమిక సౌకర్యాలను కల్పన చేపట్ట డం జరిగింది.

పట్ట ణ ప్రగతి కార్యక్రమం కింద అభివృద్ధి చేసేందుకు గుర్తించిన వెండింగ్ జోన్ల సంఖ్య 618

స్ట్రీట్ వెండింగ్ షెడ్‌లు

నిర్మాణం పూర్త యినవి 1294

నిర్మాణంలో ఉన్నవి 1382

మొత్త ం 2676 షెడ్‌లు


P a g e | 122

ఎయిర్‌పో ర్టు మెట్రో కారిడార్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థా పన :

విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం

రాయదుర్గ ం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పో ర్టు వరకు ప్రతిష్టా త్మకంగా

చేపట్టిన మెట్రో కారిడార్‌ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 09-12-2022

శంకుస్థా పన చేశారు. తొలుత భూమి పూజ నిర్వహించి, మెట్రో కు శంకుస్థా పన చేసిన సీఎం

కేసీఆర్, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పో ర్టు వరకు 31 కిలోమీటర్ల దూరాన్ని కేవలం

26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నంతో

మెట్రో నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మెట్రో మార్గ ంలో పిల్లర్ల తోపాటు రెండున్నర కిలోమీటర్ల మేర

భూగర్భంలో రైలు మార్గా న్ని కూడా నిర్మించనున్నది. ఔటర్‌ రింగ్‌రోడ్డు వెంట నిర్మించే ఈ

మెట్రో మార్గ ంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్‌ టెక్నాలజీని వినియో

గించనున్నారు. ప్రస్తు త మెట్రో స్టేషన్ల కంటే ఎయిర్‌పో ర్టు మెట్రో స్టేషన్లు క్లో జ్డ్ ‌ సర్క్యూట్‌తో

ఉంటాయి. రైలు వచ్చినప్పుడే ప్లా ట్‌ఫాం గేట్లు తెరుచుకొంటాయి. రాయదుర్గ ం నుంచి

ఎయిర్‌పో ర్టు వరకు 9 స్టేషన్లు ఉంటాయి. కార్గో లైన్‌, ప్యాసింజర్‌ లైన్‌ వేర్వేరుగా ఉంటాయి.

మూడేండ్ల కాలంలో ఈ ఎయిర్‌పో ర్టు మెట్రో కారిడార్‌నిర్మాణ ప్రా జెక్టు ను పూర్తి చేస్తా రు.

ఫుడ్ ప్రా సెసింగ్ రంగం


తెలంగాణ ఫుడ్ ప్రా సెసింగ్ పాల‌సీ

తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టిన చేప‌ల పంపిణి, గొర్రెలు, బర్రెల పంపిణీ కార్యక్రమాలను పుడ్

ప్రా సెసింగ్ (వాల్యూ యాడెడ్) రంగానికి అనుసంధానం చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని

రెట్టింపు చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. రాష్ట ం్ర లో పాల ఉత్పత్తి పెరగడంతోపాటు, గొర్రెల
P a g e | 123

పెంప‌కం (లైవ్ స్టా క్)లో రాబో యే కాలంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట ం్ర గా మారేందుకు ఈ

పాల‌సీ సహకరిస్తు ంది. స్థా నికంగా రైతులు పండించిన పంటలకు గిట్టు బాటుధర కల్పించడం,

వాటిని ఆన్‌డిమాండ్‌గా అమ్ముకోవడం, మిగిలిన పంటను ఆహార కేంద్రా ల్లో ప్రా సెసింగ్ చేస్తా రు.

దీంతో మహిళాసంఘాలకు ఉపాధి అవకాశాలు పెంపొ ందించడం, రేషన్ డీలర్ల కు అదనపు

ఆదాయం కల్పించడం, ప్రజలకు కల్తీలేని ఆహార ఉత్పత్తు లను అందించడం, తద్వారా గ్రా మీణ

ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతున్నది.

 మినిస్ట్రీ ఆఫ్ స్టా టిస్టిక్స్ అండ్ ప్రో గ్రా మ్ ఇంప్లిమెంటేషన్ డేటా ప్రకారం రాష్ట ం్ర ఏర్పడిన

తర్వాత తెలంగాణ రాష్ట ం్ర లో ఫుడ్ ప్రా సెసింగ్ పరిశమ


్ర ల స్థిర మూలధనం రూ. 4436

కోట్లు . 2021 నాటికి ఇది 53% పెరిగి రూ.6812 కోట్ల కు చేరుకున్నది.

 2022-23 లో స్పెషల్ ఫుడ్ ప్రా సెసింగ్ జోన్ ( ప్రత్యేక ఫుడ్ ప్రా సెసింగ్ జోన్) కు

అదనంగా రూ. 2,396 కోట్ల పెట్టు బడి సమకూరనుంది. దీనికి సంబంధించిన పలు

ప్రక్రియలు జరుగుతున్నాయి.

 దీంతో పాటు రూ. 2500 కోట్ల కంటే ఎక్కువ మొత్త ంతో కూడిన స్థిర మూలధన

పెట్టు బడితో అనేక మెగా ప్రా జెక్టు లు అమలులో ఉన్నాయి.

 2022-23 లో ఫుడ్ ప్రా సెసింగ్ రంగం మొత్త ం స్థిర మూలధనం రూ. 10,000 కోట్ల ను

దాటనుంది. రాష్ట ం్ర ఏర్పడిన తొలినాళ్ళతో పో ల్చితే ఇది రెట్టింపు కానుంది.

 2017 నుండి వ్యవసాయోత్పత్తి , పశువుల పెంపకం, పౌల్ట్రీ, పాడి పరిశమ


్ర , ఇతర

అనుబంధ రంగాలలో అనూహ్య ప్రగతి నమోదు కావటంతో, రాష్ట ్ర ప్రభుత్వం ఫుడ్

ప్రా సెసింగ్‌పరిశమ
్ర ను ప్రా ధాన్యతారంగంగా గుర్తించింది.
P a g e | 124

 వాణిజ్యం, పరిశమ
్ర లశాఖ మంత్రి కేటిర్ నేతృత్వంలో పారిశ్రా మిక మౌలిక సదుపాయాల

కల్పనలో అత్యద్భుతమైన ప్రగతి జరిగింది. దీంతో దేశీయంగా, అంతర్జా తీయ స్థా యిలో

పేరెన్నికగన్న అనేకమంది పెట్టు బడిదారులు, ప్రఖ్యాత కంపెనీలు ఈ రంగంలో

పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

 టిఎస్ ఐపాస్ డేటా ప్రకారం, 2017 నుండి 2021 మధ్య కాలంలో ఫుడ్ ప్రా సెసింగ్

రంగంలో 2140 కంపెనీలు రూ.2376.7 కోట్ల పెట్టు బడులను పెట్టా యి. 29,841 మంది

సిబ్బందికి ఈ రంగం ఉపాధిని కల్పించింది.

సం. యూనిట్ల సంఖ్య పెట్టు బడి (కోట్ల లో) ఉద్యోగుల సంఖ్య


2017 182 491.7 4016
2018 373 414.3 5600
2019 372 517.4 6536
2020 514 413.4 6225
2021 699 2376.7 29841
మొత్త ం 2140 2376.7 29841

ఆయిల్ మిల్లు లు, రైస్ మిల్లు లు, సుగంధ ద్రవ్యాల ప్రా సెసింగ్, డెయిరీ యూనిట్ల వంటి

సెకండరీ ప్రా సెసింగ్ యూనిట్లు పెట్టు బడులను ఆకర్షించడంలో, ఉపాధి కల్పనలో

ప్రధాన పాత్ర పో షించాయి.

ప్రా సెసింగ్ రకం ఉద్యోగుల సంఖ్య పెట్టు బడి (కోట్ల లో) యూనిట్ల సంఖ్య
ప్రా థమిక 12472 891.2 967

ద్వితీయ 13212 1309.8 1059

తృతీయ 4157 175.6 114

మొత్త ం 29,841 2,376.7 2,140


P a g e | 125

 2017-2021 నుండి వ్యవసాయం, ఉద్యానవన ఉత్పత్తు ల ప్రా సెసింగ్ రంగాలు

పెట్టు బడులను బాగా ఆకర్షించాయి. రూ.2022.38 కోట్ల (మొత్త ం పెట్టు బడులలో 85%)

పెట్టు బడులు ఈ రంగాలకు సమకూరాయి. గ్రెయిన్ ప్రా సెసింగ్, సుగంధ ద్రవ్యాల

ప్రా సెసింగ్, దాల్ మిల్లు లు, ఆయిల్ మిల్లు లు, రైస్ మిల్లు లు, స్నాక్ యూనిట్లు

ప్రా థమికంగా ఏర్పాటు చేయబడ్డా యి.

 2021 లో తెలంగాణ ప్రభుత్వం లాభదాయకమైన ఫుడ్ ప్రా సెసింగ్ పాలసీ ద్వారా

ప్రత్యేక ఫుడ్ ప్రా సెసింగ్ జోన్‌ల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్నది. రాష్ట వ
్ర ్యాప్త ంగా

మౌలిక సదుపాయాలు, అవసరమైన క్లియరెన్స్ లు, బఫర్ జోన్‌తో 7,150 ఎకరాల్లో 21

ప్రత్యేక ఫుడ్ ప్రా సెసింగ్ జోన్‌లు ఏర్పాటు చేయడం జరిగంది.

 ఫలితంగా రూ. 2,396 కోట్ల పెట్టు బడులు పెట్టేందుకు 1,496 దరఖాస్తు లు వచ్చాయి. 30

నవంబర్ 2022 నాటికి... 3,038 ఎకరాలకు 1,031 తాత్కాలిక కేటాయింపు ఉత్త ర్వులు

జారీ చేయడం జరిగింది. రైస్ మిల్లు లు, ఇథనాల్ ఆధారిత ప్రా జెక్టు లు, డెయిరీ సెక్టా ర్,

ఆయిల్ ప్రా సెసింగ్ వంటి ఉపరంగాల్లో అధిక పెట్టు బడుల పెట్టడం జరిగింది.

 ఇంతేకాకుండా రాష్ట ్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల మూలధన గ్రా ంట్‌తో యూనిట్ల ను

ఏర్పాటు చేయడానికి మైక్రో (సూక్ష్మ) ఫుడ్ ప్రా సెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ ల ఏర్పాటుకు

మద్ద తునిస్తు న్నది. నవంబర్ 30,22 నాటికి, 834 మైక్రో ఫుడ్ ప్రా సెసింగ్ యూనిట్ల

ఏర్పాటుకు ఫ్రీ లోన్ తో పాటు మూలధన గ్రా ంట్ ను మంజూరు చేయడం జరిగింది. ఈ

యూనిట్లు ప్రా రంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 30 నవంబర్ 2022 నాటికి, మరో

3132 దరఖాస్తు లు ఆమోదానికి అవసరమైన పలు ప్రక్రియల్లో ఉన్నాయి.

మహానగరానికి మణిహారం.. మెట్రో రైల్ ప్రా జెక్టు


P a g e | 126

కాలుష్య రహిత, ట్రా ఫిక్ రద్దీని నివారించేందుకు మెట్రో యే ఏకైక మార్గ ంగా భావించిన తెలంగాణ

రాష్ట ్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల వ్యయంతో అంతర్జా తీయ ప్రమాణాలతో మెట్రో రైల్ ప్రా జెక్టు ను

ప్రతిష్టా త్మకంగా చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మెట్రో రైళ్లల్లో ప్రతిరోజూ

నాలుగున్నర లక్షల మంది సురక్షితంగా ప్రయాణిస్తు న్నారు. హైదరాబాద్ లో ట్రా ఫిక్ రద్దీ

సమస్యల నివారణకు, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఈ మెట్రో రైళ్లు

ఉపయోగపడుతున్నాయి. మెట్రో రైళ్లు ప్రా రంభమైనప్పటి నుంచి 2022 డిసెంబర్ నాటికి 30

కోట్ల ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణించారు. ఇప్పటివరకు మెట్రో కు 50 వరకు

ప్రతిష్టా త్మకమైన అవార్డు లు వచ్చాయి.

మొదటి దశ - మూడు కారిడార్ల లో 69 కి.మీ. లైన్లు

మొదటి దశలో మూడు కారిడార్ల లో 69 కి.మీ. మెట్రో లైన్ల నిర్మాణం జరిగింది. ఈ ప్రా జెక్టు

దేశంలోనే అతి పెద్ద పబ్లి క్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పిపిపి) ప్రా జెక్టు గా చరితల
్ర ో నిలిచిపో యింది.

ఈ మెట్రో రైళ్ల వ్యవస్థ ను పర్యవేక్షిస్తూ , నియంత్రించే అత్యాధునిక కమాండ్‌ కంట్రో ల్‌ సెంటర్‌ను

ఉప్పల్‌ డిపో లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రో అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థ తో భారత

దేశములోనే మొదటిసారిగా కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞా నం

కలిగివుంది. భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమెరాలు, స్టేషన్ల లో సి.సి.టి.వి.లు ఏర్పాటు

చేశారు. ఆర్టీసీ బస్సులకు, రైల్వే స్టేషన్ల కు మెట్రో రైలు సర్వీసులను అనుసంధానం చేశారు.

కొన్నిచోట్ల మినీ బస్సులతోపాటు ప్రత్యేకంగా బస్ బేలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి స్టేషన్

వద్ద 600 మీటర్ల పరిధల


ి ో వైట్ టాపింగ్ రోడ్లు నిర్మించారు. సాధారణ రైళ్ల సగటు వేగం 34

కి.మీ.గా వుంది. కానీ, మెట్రో రైలు గరిష్ట వేగాన్ని 80 కి.మీ.గా నిర్ణయించారు. మెట్రో రైలు

ప్రయాణం వల్ల ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గు తున్నది. మెట్రో పర్యావరణ
P a g e | 127

కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని తగిస్తు న్నది. మెట్రో రైలు వలన ఆయా పరిసర ప్రా ంతాలలో

వెలసే అనుబంధ పరిశమ


్ర ల ద్వారా 50 వేల మందికిపైగా ఉద్యోగవకాశాలు లభించాయి.

మెట్రో 1.0 - మొదటి దశ :

1. మియాపూర్ – ఎల్.బి.నగర్ : 29 కిలోమీటర్లు

2. నాగోల్ – అమీర్ పేట : 20 కిలోమీటర్లు

3. అమీర్ పేట - హైటెక్ సిటీ : 10 కిలోమీటర్లు

4. జూబ్లీ బస్టా ండ్ – ఇమ్లీ వన్ : 10 కిలోమీటర్లు

 మొదటి దశలో భాగంగా నిర్మించిన నాగోలు- అమీర్ పేట్- మియాపూర్‌మార్గా న్ని

మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా 2017 నవంబర్ 28 న ప్రధాని నరేంద్ర మోదీ,

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్ లతో కలిసి ప్రా రంభించారు.

 అమీర్ పేట్ నుంచి ఎల్.బి.నగర్ మార్గా న్ని 24 సెప్టెంబర్ 2018 న ప్రా రంభించి ప్రజలకు

అందుబాటులోకి తీసుకువచ్చారు.

 అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మార్గా న్ని 2019 మార్చి 20 న గవర్నర్ నరసింహన్

ప్రా రంభించారు.

 జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లీ వన్ మార్గా న్ని 2020 డిసెంబర్ 7 న ముఖ్యమంత్రి

కె.చంద్రశేఖర్ రావు ప్రా రంభించారు.

 ఇక ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు కూడా మెట్రో నిర్మాణ పనులు

జరగనున్నాయి. నాగోల్ నుంచి ఎల్.బీ.నగర్ వరకు మెట్రో మార్గా న్ని రెండో దశలో

అనుసంధానం చేయనున్నారు. ఆ తర్వాత దీన్ని ఎల్బీనగర్ నుంచి చాంద్రా యణగుట్ట


P a g e | 128

మీదుగా పాతబస్తీ ప్రా ంతాలను కలుపుకొంటూ ఫలక్‌నుమాలోని మొదటిదశ

ప్రా జెక్టు లోని మార్గా నికి అనుసంధానం చేయనున్నారు.

మెట్రో 2.0 - రెండో దశ :

రెండో దశలో భాగంగా రాయదుర్గ ం నుంచి శంషాబాద్ ఎయిర్‌పో ర్టు (రాయదుర్గ ం నుంచి

గచ్చిబౌలిని కలుపుతూ ఓఆర్‌ఆర్ మీదుగా, ఖాజాగూడ, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్)

వరకు గల 31 కిలోమీటర్ల కారిడార్ ను రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టా రు. ఈ

ప్రా జెక్టు ను తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వమే నిర్మించనుంది. దీనికి సంబంధించిన డీపీఆర్

సిద్దంచేస్తు న్నారు. ఔటర్‌రింగురోడ్డు వెంబడి నిర్మిస్తు న్నందున ఈ ప్రా జెక్టు కు భూసేకరణ

ఇబ్బంది లేదు. బీహెచ్‌ఈఎల్ నుంచి మియాపూర్ మీదుగా ఓల్డ్ ముంబై మార్గా న్ని

కలుపుతూ (బీహెచ్‌ఈఎల్, మదీనగూడ, హఫీజ్ప


‌ ేట్, కొండాపూర్, కొత్త గూడ జంక్షన్, షేక్‌పట
ే ,

మెహద
ి ీపట్నం మీదుగా) లక్డీకాపూల్‌లో మొదటి దశకు అనుసంధానం చేస్తా రు.

ఎయిర్‌పో ర్టు మెట్రో కారిడార్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థా పన :

విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట ్ర ప్రభుత్వం

రాయదుర్గ ం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పో ర్టు వరకు ప్రతిష్టా త్మకంగా

చేపట్టిన మెట్రో కారిడార్‌ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 9 డిసెంబర్ 2022

న శంకుస్థా పన చేశారు. తొలుత భూమి పూజ నిర్వహించి, మెట్రో కు శంకుస్థా పన చేసిన సీఎం

కేసీఆర్, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పో ర్టు వరకు 31 కిలోమీటర్ల దూరాన్ని కేవలం

26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నంతో


P a g e | 129

మెట్రో నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మెట్రో మార్గ ంలో పిల్లర్ల తోపాటు రెండున్నర కిలోమీటర్ల మేర

భూగర్భంలో రైలు మార్గా న్ని కూడా నిర్మించనున్నది. ఔటర్‌ రింగ్‌రోడ్డు వెంట నిర్మించే ఈ

మెట్రో మార్గ ంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్‌ టెక్నాలజీని వినియో

గించనున్నారు. ప్రస్తు త మెట్రో స్టేషన్ల కంటే ఎయిర్‌పో ర్టు మెట్రో స్టేషన్లు క్లో జ్డ్ ‌ సర్క్యూట్‌తో

ఉంటాయి. రైలు వచ్చినప్పుడే ప్లా ట్‌ఫాం గేట్లు తెరుచుకొంటాయి. రాయదుర్గ ం నుంచి

ఎయిర్‌పో ర్టు వరకు 9 స్టేషన్లు ఉంటాయి. కార్గో లైన్‌, ప్యాసింజర్‌ లైన్‌ వేర్వేరుగా ఉంటాయి.

2025 డిసెంబర్ నాటికి ఈ ఎయిర్‌పో ర్టు మెట్రో కారిడార్‌నిర్మాణ ప్రా జెక్టు ను పూర్తి చేస్తా రు.

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

 భూమిపై పచ్చదనాన్ని పెంచేందుకు చైనా, బ్రెజిల్ తర్వాత జరుగుతున్న

మూడవ మానవ మహా ప్రయత్నం ‘‘తెలంగాణకు హరితహారం’’

 తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం హరితహారం

కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తు న్నది.

 గత ఎనిమిదేళ్ళలో 8,511 కోట్ల వ్యయంతో 243 కోట్ల మొక్కలు నాటబడ్డా యి.

 9 లక్షల 65 వేల ఎకరాల అడవుల పునరుద్ధ రణ జరిగింది.

 నగరాలు, పట్ట ణాల్లో 109 అర్బన్ ఫారెస్టు లు అభివృద్ధి చేయబడ్డా యి.

 హరితహారంతో తెలంగాణ రాష్ట ం్ర లో గత నాలుగేళ్లలో గ్రీన్ కవర్ 7.7 శాతం

పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొన్నది.


P a g e | 130

 ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పద్ధ తిలో, అన్నివర్గా ల

భాగస్వామ్యంతో ‘‘గ్రీన్ బడ్జెట్(హరితనిధి’’ ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు

చేసింది.

హరితహారం
 తెలంగాణకు హరితహారం లక్ష్యం 230 కోట్ల మొక్కలు నాటడం

 ఇప్పటివరకు మొత్త ం నాటిన మొక్కలు 270.643 కోట్లు

 2022 డిసెంబర్ నాటికి ఏర్పాటు చేసిన నర్సరీలు 14,965

 2022 నాటికి హరితహారానికి చేసిన ఖర్చు రూ. 9,942.509

 రూ. 359 కోట్ల తో 69 హరిత వనాలను ఏర్పాటు చేయడం జరిగింది.

 తెలంగాణకు హరిత హారం కార్యక్రమంతో తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగింది.

*********************

You might also like