Professional Documents
Culture Documents
Shataghninews08 05 2023 PDF
Shataghninews08 05 2023 PDF
మొలకలు పౌర్ణమి ఉత్సవాలలో పాల్గొన్న సేవతో పాటు పార్టీ గుర్తును ప్రజలలోకి తీసుకెళ్తున్న
రామశ్రీనివాస్ పొదలాడ జనసైనికులు
శతఘ్ని న్యూస్: అన్నమయ్య జిల్లా, శతఘ్ని న్యూస్: పొదలాడ గ్రామ దేవతలు
రాజంపేట నియోజకవర్గ పరిధిలోని శ్రీ వనువులమ్మ, శ్రీ వెంకాలమ్మ అమ్మవార్ల
టి.సుండుపల్లి మండల పరిధిలో జాతర సందర్భంగా గ్రామ జనసైనికులు,
స్వగ్రామమైన పెద్దబలిజపల్లిలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార
మొలకలు పౌర్ణమి సందర్భంగా చిన్నబాబు ఆద్వర్యంలో జాతరకు వచ్చే
గ్రామస్థులు అందరూ కలిసి బోనాలు పట్టిన కార్యక్రమంలో భాగంగా జనసేనపార్టీ నాయకులు భక్తులకు మంచినీరు, జనసేన పార్టీ ఎన్నికల
రామ శ్రీనివాస్ పాల్గొని శ్రీశ్రీశ్రీకోతపురమ్మ, శ్రీశ్రీశ్రీమొలకాలమ్మ, శ్రీశ్రీశ్రీఇరగలమ్మ వారికి గుర్తు గాజుగ్లాసులతో భక్తులకు టీ పంపిణీ చేసారు.. ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిదులుగా
సాంస్కృతి సంప్రదాయం ప్రకారం ఆనవాయితీగా భక్తులు, స్థానికులు, గ్రామప్రజలు, ప్రత్యేక పార్టీ మండల అధ్యక్షులు సూరిశేటి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజి,
పూజలు చేసి బోనాలు సమర్పించారు. అలానే జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించగా పార్టీ మండల ఉపాద్యాక్షులు ఉల్లంపర్తి దర్శనం మొదటిగా
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ గాజుగ్లాసులో టీ ని భక్తులకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నార్ని త్రిమూర్తులు, మేడిచర్ల
కార్యక్రమంలో గ్రామపెద్దలు, స్థానిక గ్రామస్థులు, జనసైనికులు, యువకులు, వివిధ ప్రాంతాల రామకృష్ణ, శిరిగినీడి బుజ్జి, అడబాల రవికిరణ్, రావూరి సాయి, శిరిగినీడి బాబ్జి, పంచదార శ్రీను,
నుంచి బంధుమిత్రులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గెల్లీ పండు పాల్గొన్నారు.
చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ అల్లూరి సీతారామరాజుకు పూసపాటిరేగలో ఘననివాళి
శతఘ్ని న్యూస్: నెల్లిమర్ల నియోజకవర్గం
శతఘ్ని న్యూస్: రాజోలు, రాజోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన్యం
జనసేన నాయకులు మరియు వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి
జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి సందర్భంగా ఆదివారం పూసపాటిరేగలో
ఉచిత వాటర్ ట్యాంకర్ రూపకర్త ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ
నామన నాగభూషణం ట్రాక్టర్ డీజల్ పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి
మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో నివాళులు అర్పించడం జరిగింది.
అనంతరం నెల్లిమర్ల మండలం జరజాపుపేట
జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి
గ్రామానికి చెందిన మద్దిల శివ విద్యుత్
ఉచిత వాటర్ ట్యాంకర్ ఉచిత వాటర్ శాఖలో లైనుమేనుగా విధినిర్వహిస్తుండగా
ట్యాంకర్ ద్వారా ఆదివారం గొంది గత శుక్రవారం ఉదయం 10గంటల ప్రాంతంలో మరణించారు. వారి కుటుంబాన్ని
ముత్యాలమ్మతల్లి గుడి ప్రాంతం మరియు మధ్యాహ్నం 2 గంటలకు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పరామర్శించి వారి కుటుంబానికి
సఖినేటిపల్లిలంక ప్రజలు త్రాగునీరు లేక ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర
ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ రీజనల్ కోర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్, రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి కారి అప్పలరాజు,
ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా డెంకాడ మండల అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, పూసపాటిరేగ మండల అధ్యక్షుడు జలపారి
చేయడం జరిగింది. అప్పడుదొర(శివ), సీనియర్ నాయకులు బూర్లె విజయశంకర్, తొత్తడి సూర్యప్రకాష్,దుర్గాశి
శేఖర్, పిన్నింటి గౌరీశంకర్,మోపాడ వెంకునాయుడు, శ్యామ్, దేశెట్టి వంశీ, చింతపల్లి సతీష్,
మాదేటి ఈశ్వర్రావు, బలభద్రుని జానకీరామ్, లెంక సురేష్, విశ్వనాథ్ తదితర జనసైనికులు,
వీరమహిళలు పాల్గొన్నారు.
పదవ తరగతి ఉత్తీర్ణులను అభినందించిన ఇంటిపల్లి తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల
ఆనందరాజు సమావేశం
శతఘ్ని న్యూస్: రాజోలు శతఘ్ని న్యూస్: హుస్నాబాద్
మండలం: మండల పరిధిలోని నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్
రాజోలు బాలికల జడ్పీ తగరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన
పాఠశాలకు చెందిన పదవ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు
తరగతి పరీక్షల్లో 584 మార్కులు సాధించిన ఆకుల అంజని దుర్గపూర్ణిమను ఆదివారం రాజోలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా
మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు ఇంటిపల్లి ఆనందరాజు అభినందించారు. అదేవిధంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని,
చింతలపల్లి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు ఉత్తమ మార్కులు సాధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరియు గ్రామ స్థాయిలో కమిటీలను
కొండ నాగలక్ష్మి మనిస్వని, కూనవరం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు ఉత్తమ మార్కులు వేయబోతున్నట్లు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్
సాధించిన ముల్లికపల్లి గ్రామంనకు చెందిన దొమ్మేటి సత్య శ్రీ నీ ఇంటిపల్లి ఆనందరాజు
తగరపు శ్రీనివాస్ మరియు మండల నాయకులు మల్లెల సంతోష్, కొలుగూరి అనిల్,
మరియు జనసేన నాయకులు ఉత్తీర్ణులైన వారి ఇంటికి వెళ్లి మరీ విద్యార్థిలును ప్రత్యేకించి
శ్రావణపల్లి శ్రీకాంత్, వేల్పుల మధు, ఆకుబత్తిని రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజుతో పాటు జనసేన
నాయకులు పిప్పల లక్ష్మణరావు, జనసేనవీరమహిళ ఉలిశెట్టి అన్నపూర్ణ, పలువురు మహిళలు,
నాయకులు పాల్గొన్నారు. కుప్పం జనసేన పల్లెబాట
కీ|| శే|| ఇట్టబోయిన సాయి చరణ్ పుట్టినరోజు శతఘ్ని
నియోజకవర్గం,
న్యూస్: కుప్పం
జిల్లాధ్యక్షుల
సందర్భంగా అన్నదానం పండ్లు పంపిణీ వారి ఆదేశాల మేరకు ఆదివారం
చేపట్టిన జనసేన పార్టీ పల్లెబాట
శతఘ్ని న్యూస్: జనగామ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరి అనాధాశ్రమంలో ఆదివారం క్రీస్తు కార్యక్రమం శాంతిపురం మండలం
శేషులు ఇట్టబోయిన సాయి చరణ్ పుట్టినరోజు సందర్భంగా వారి స్నేహితుడు గుజ్జులనలిన్ బెండనకుప్పం గ్రామంలో ప్రతి
ఆధ్వర్యంలో అన్నదానం, పండ్లు పంపిణీ చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ
జిల్లా బిజెపి ఓబీసీ అధ్యక్షుడు గుజ్జుల నారాయణ మాట్లాడుతూ వృద్ధులకు అన్నదానం చేయడం నిరంకుశ పాలన, అనుసరిస్తున్న
చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ
చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంసించారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలను
ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, శివ, గుజ్జుల రోహిత్, సాయి మను,
తెలియజేయడం జరిగింది.
నాని, ఆలకుంట్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త
కార్యదర్శులు వేణు, మునెప్ప, రాష్ట్ర మత్స్యకార కార్యవర్గ సభ్యులు వామనమూర్తి,
నియోజకవర్గ ఐ.టి. కోఆర్డినేటర్ మధు, మండల అధ్యక్షులు కిషోర్, హరీష్, అమీర్,
మండల కమిటీ సభ్యులు భాస్కర్, రవితేజ, కెవి ప్రసాద్, హంసగిరి జాన్, మణి, అనీల్
మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
SRI TV MEDIA NETWORKS LLP, Hyderabad, Ph,: +91 9440176789, info@sritvtelugu.com www.sritvtelugu.com