Professional Documents
Culture Documents
Shataghninews15 02 2024
Shataghninews15 02 2024
పవన్ కళ్యాణ్ 4 రోజుల గోదావరి జిల్లాల చిరస్మరణీయ నాయకుడు శ్రీ దామోదరం సంజీవయ్య
శతఘ్ని న్యూస్: ప్రజా జీవితంలో ఉన్న ప్రతీ ఒక్కరూ మాజీ ముఖ్యమంత్రి దివంగత శ్రీ
పర్యటన వాయిదా దామోదరం సంజీవయ్య గారి గురించి తెలుసుకోవాలి. పదవి అనేది బాధ్యత... ప్రజలకు
జవాబుదారీగా ఉండటం అని నిరూపించిన నాయకుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు.
• అనుమతుల మంజూరులో అడ్డంకులే కారణం ఆ చిరస్మరణీయుడి జయంతి సందర్భంగా నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వకంగా
శతఘ్ని న్యూస్: జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ అంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల
కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి చేశారు. రెండుసార్లు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశిష్ట బాధ్యతలు చేపట్టిన శ్రీ
జిల్లాల్లో నాలుగు రోజులపాటు చేపట్టాల్సిన పర్యటన దామోదరం సంజీవయ్య గారు చిత్తశుద్ధితో పని చేశారు. పేదలకు భూముల పంపిణీ, వృద్ధాప్య
వాయిదా పడిందని ఆయన రాజకీయ కార్యదర్శి పింఛన్లు, కార్మికులకు బోనస్ లాంటివి ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలిచారు. బాలికలకు
శ్రీ పి.హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం, లిడ్ క్యాప్ స్థాపన, పారిశ్రామిక అభివృద్ధి
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే హెలికాప్టర్ కార్పొరేషన్ ఏర్పాటు వంటివి శ్రీ సంజీవయ్య గారు చేపట్టారు. సంక్షేమం... అభివృద్ధి కలబోతగా
దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ నేతలు దూరదృష్టితో ఆలోచనలు చేయాలని ఆయన ప్రజా జీవితం ద్వారా తెలుసుకోవచ్చు.
అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారుల ద్వారా అనుమతులకు ఆయన ఆశయాలను, ఆలోచనలను జనసేన పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని జనసేనాని
స్పష్టం చేశారు.
సాకులు చూపిస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన
వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిపాడ్ కోసం
అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కి.మీ. దూరంలో ఉన్న గొల్లప్రోలులో
దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా
వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై
న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
సూచించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేసే తేదీలను
త్వరలో వెల్లడిస్తారు.
• మంగళగిరిలో సమావేశాలు
నాలుగు రోజులపాటు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో చేపట్టాల్సిన
సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు.
పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేశారు. వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలో
చేపడతారని శ్రీ పి.హరిప్రసాద్ స్పష్టం చేశారు.
శ్రీ చిన్న జీయర్ స్వామిని మర్యాదపూర్వకంగా షాదికానలో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశం
కలిసిన అమ్మిశెట్టి వాసు శతఘ్ని న్యూస్: కర్నూలు జిల్లా,
కోడుమూరు నియోజకవర్గం,
శతఘ్ని న్యూస్: విజయవాడ, సీతానగరంలో గూడూరు పట్టణంలోని
శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమంలో షాదికానలో ముస్లిం మైనారిటీ
వారిని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఆత్మీయ సమావేశం
విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నిర్వహించడం జరిగింది. ఈ
అమ్మిశెట్టి వాసు మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి మాజీ శాసన
ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. మండలి ఛైర్మెన్ షరీఫ్ ముఖ్య
అతిధిగా హాజరవడం జరిగింది.
శేరిలింగంపల్లి జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో కోడుమూరు