Professional Documents
Culture Documents
04 April 2024 #Sree Gayathri
04 April 2024 #Sree Gayathri
Sree Gayatri
2024 2024
శుభాకాంక్షల్గ
శ్రీ గాయత్రి పాఠక మహశయు లందరికీ, శ్రీ గాయత్రి ప్త్రిక వాయసకర్త లందరికీ,
ఇతర్ గ్రూప్ లలో ప్త్రికను చదువుతునన సభుయలందరికీ, ఆ గ్రూప్ అడిమన్ లందరికీ,
జయభార్తి, అక్షర్ కోటి గాయత్రి పీఠం
గ్రూప్ ల దావరా
నిస్సాార్థంగా దేశహితం కోరి నితయం
శ్రదాధసకుతలతో ధాయన-జప్, యాగ-హోమాల్గ నిర్వహిస్తతనన వార్ందరికీ
శ్రీ గాయత్రి
ఆధాయతిమక - జ్యయతిష మాస ప్త్రిక
సంపాదకీయం:
“యుగాది” అన్వ సంసృత ప్దానికి తెనుగు రూప్ం ఉగాది. తెల్గగు, కననడ , మరాఠ మొదలగు
ప్రాంత్యలలో సంవతార్ం చైత్ర శు.పాడయమి అంటే ఉగాదితో ప్రార్ంభమవుతుంది. కాలమానానిన
గణించడానికి ఇది తొలి రోజు. శిశిర్ ఋతువు ఆకు రాల్గ కాలం. ప్రకృతి చలితో
గడడకట్టుకొనిపోతుంది. మ్రోడువారుతుంది. సంకోచం పంది ఉంట్టంది. శిశిర్ం తరువాత వసంతం
వస్తతంది. వసంత్యగమనంతో ప్రకృతి ఒకకస్సరి పులకిస్తతంది. క్రొతతదనానిన సంతరించుకుంట్టంది. చెట్టా
చిగురిి నూతన సృష్ఠు అంకురిస్తతంది. సర్వత్రా ఒక చైతనయం అంతర్ంగములను కదలిస్తతంది. కోకిలల్గ
ఈ నూతన వతారానికి చకకని గీత్యలతో స్సవగతం ప్ల్గకుత్యయి. ఇది సృష్ఠు క్రమం. ప్రకృతిని
నియమించే ఈ విధానమే వయకుతల యొకక, జాతులయొకక సవభావానిన కూడా నియమిస్తతంది. సృష్ఠులో
కషుస్తఖ్యల్గ ఒకదానివంట ఒకటి వస్తతన్వ ఉంటాయి. చైతనయం నశించినప్పుడల్లా ఎవరో ఒక
మహావయకిత లేక మహోదయమం జనిమంచి చైతనయం నింప వికాసవంతమైన నూతన జీవిత్యనిన నిరిమంచడం
సహజంగా జరుగుతోంది. ఆ మహావయకిత లేక మహోదయమం జనిమంచిన రోజు ఒక నూతన శకానికి, ఒక
యుగానికి ప్రార్ంభ దినమవుతుంది. అది ఉగాది. ఆ దినం ఆ జాతికి ప్ర్వదినం. పూర్వపు కష్ట్ులను,
భవిషయతుతను గురించిన సవపానలను ఒకటిగా కలిప కదిలించి ప్రజలను సంఘటితంగా నడిపంచే
శుభదినం. దీనికి స్తచనగా న్వమో కర్తృతవపు అల్గపు పుల్గపును, కొంత సతఫలిత్యల మాధురాయనిన
చూపే తీప, వప్పువువ చేదు, పుల్గపు కలిపన ప్చిడి సేవించే ఆచార్ం వచిింది.
8
నర్మదానది పుషకరాల్గ
జయం వంకటాచలప్తి: 81068 33554
మధయప్రదేశ్ లోని “అనుపూపర్” జిల్లాలో, “అమర్కంటక్” పీఠభూమి నుండి ఉదావించి, ఉతతర్ దక్షిణ
భార్తదేశాల మధయ స్సంప్రదాయ సరిహదుే న్వర్పర్చి, గుజరాత్ లోని భరూచ్ నగరానికి ప్శిిమాన 30
కి.మీ. దూర్ములోనునన ఖంభాట్ గల్ఫ దావరా అర్షబియా సముద్రములోకి ప్రవహించేముందు
ప్శిిమంవైపు 1,312 కి,మీ. ప్రవహిస్తతంది. నర్మదా ప్ర్తవాహక ప్రాంతం వింధయ మరియు స్సతుపరా
శ్రేణ్మల మధయ 98,796 చదర్పు కిలోమీటర్ా విసీతర్ణంలో విసతరించి ఉంది. ఈ బ్దస్త్రన్ మధయప్రదేశ్ లో 82%
గుజరాత్ లో 12% మహారాషరలో 4% ఛతీతస్ గడ్ లో 2% విసీతరాణనిన కలిగి ఉంది. ఈ బ్దస్త్రన్ లో 60%
వయవస్సయ యోగయమైన భూమి, 35% అటవీ ప్రాంతం, 5% గడిడ భూమి లేక బంజరు భూమి వంటి
ప్రాంతముల్గగా ఉంది. 1,312 కి.మీ. మొతతం నదిలో 41 ఉప్నదుల్గ ఉనానయి. వీటిలో 22 స్సతూపరా
శ్రేణి నుండి మిగిలినవి కుడి ఒడుడన వింధయ శ్రేణి నుండి ఉనానయి.
ఆస్త్రయాలో అతుయతతమ జాతీయ ఉదాయనవనాలలో ఒకటైన ‘కనాా న్వషనల్ పార్క’ మాండాా నుండి 18
కి.మీ. దూర్ములో నర్మదా ఎగువ భాగంలో ఉంది. స్సతుపరా న్వషనల్ పార్క ప్రతేయక ప్రాయవర్ణం
కలిగి, గప్పదైన జీవ వైవిధయం తో ప్రస్త్రదిధ చెందింది. పులి, చిరుత, స్సంబార్, చిత్యల్, భేదిక, నీల్ గాయ్,
నాల్గగుకొముమల జింక, చింకారా, గౌర్, అడవిప్ంది, మొదలైన జంతువులే కాక అన్వకర్కాల ప్క్షుల్గ
ఉనానయి. జాతీయ ఉదాయనవనం యొకక వృక్ష జాలం ప్రధానంగా స్సల్, టేకు, టండు, అయోనాా,
మహువా, బ్దల్, వదురు, వివిధర్కాల గడిడ మరియు ఔషధ మొకకల్గ కలిగి ఉనానయి.
నర్మదానదిపై నిరిమంచబడిన అతిపెదే డాయం ‘సరాేర్ సరోవర్ డాయం’. ఇది నర్మదా వాయలీ ప్రాజెక్ు
లో ఒక భాగం. ఇది నర్మదా నదిపై భార్త నీటిపారుదల మరియు జలవిదుయత్ బహుళ్ ప్రయోజన డాయం
శ్రేణి నిరామణానిన కలిగి ఉనన ఒక పెదే హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ప్రాజెక్ు.
ఈ నదీ పుషకర్ములకు వళ్ాదలచిన వారు మధయప్రదేశ్ రాషరములోని ఉజజయినీ
మహాక్షేత్రమునకు వళా ఇకకడి మహాకాళేశవర్ జ్యయతిరిాంగ దర్శనము, మహాకాళీ శకిత పీఠమును, ఇతర్
దర్శనీయ ప్రదేశములను వీక్షించి, ఇట నుండి ఇండోర్ మీదుగా అమర్షశవర్ క్షేత్రమునకు చేరుకొని
ఓంకార్షశవరుని, అమర్షశవరుని సేవించుకొని నర్మదా పుషకర్ స్సననమాచరించి తరింతుర్ని ఆకాంక్ష.
ప్రముఖ దర్శనీయ ప్రదేశాల్గ: అమర్కంటక్ ఆలయం, ఓంకార్షశవర్ ఆలయం, చౌసత్ యోగిని
ఆలయం, చౌబిస్ అవత్యర్ ఆలయం, మహ్నశవర్ మహ్నశవర్ ఆలయం, న్మవార్ స్త్రదేధశవర్ మందిర్
మరియు భోజ్ పూర్ శివాలయం చాల్ల పురాతనమైనవి మరియు ప్రస్త్రదధమైనవి. దావదశ
జ్యయతిరిాంగాలలో ఓంకార్షశవర్ ఒకటి. సర్వం శ్రీ ప్ర్మేశవర్రార్పణం
14
1. " స్సయకీలః " - " అయః కీలై సాహితః " అంటే ఇనుప్కడ్డడలతో కూడినది అని అర్థం. అదే " సైకిల్ "
అయింది.
2. " ఫల్లవర్ః " - " ఫలం అవర్ం యస్సమత్ " అంటే పువువకి క్రింది భాగంలో కాయ తయారై క్రమంగా
ప్ండు అవుతుంది. ఈప్దం ఫల్లవర్, ఫల్ వర్ అయి ఫావర్ గా ఆంగాంలో నిలిచింది.
3. " కల్లకః " - " కై శబ్దే " ధాతువు అంటే శబేంతో సమయానిన తెలిపేది అని అర్థం. అదే " కాాక్ " అయింది.
ఇల్ల ఎనోన ఆంగాప్దాలకు మూల్లల్గ సంసృతంలో ఉనానయని గ్రహించి " కొలంబియా, ష్ఠకాగో,
వాష్ఠంగున్ " యూనివరిశటీలలో భాష్ట్శాస్సిలపై ప్రిశోధనల్గ చేస్తతనన భాష్ట్ప్ండితుల్గ ప్రప్ంచంలో
ఉనన ప్దాలనినటికీ కూడా సంసృతప్దాలే మూలం అననట్టాగా తెల్గస్తతంది అన్వ నిర్ణయానికి
వచాిరుట.
అమెరికా ప్ండితుడు " మీనార్డ " మన దేశానికి వచిినప్పుడు అమెరికా గ్రంథాలయాలోా 6700
సంసృతలిఖితగ్రంథాల్గ ఉనానయని తెలియచేశారు.
ఎందరో విదేశీప్ండితుల్గ సంసృతవాజమయంని విసతృతంగా ప్రిశోధించారు. మొదట వారు
ప్రిశోధనల్గ మొదలెటిునది మన సనాతనధర్మంమీద ప్రేమతోనో అభిమానంతోనో గౌర్వంతోనో
కాదు. దానిలో ఏమీ ఉతృషుత లేదని ప్రప్ంచానికి తెలియచేయడానికి. కాని సంసృతవాజమయంలోని
అదుాతవిజాానం, విసతృతభావనల్గ తెల్గస్తకుని సనాతనధరామనికి దాసోహం అనానరు, దీనికి స్సటి
ఇంకొకటి లేదని ప్రప్ంచానికి ఎల్గగెతిత చాటారు.
" తన్వమ మనః శివసంకలపమస్తత " - సంకలపస్తకతం. మా మనస్తలోా ఎలాప్పుడూ మంచి ఆలోచనలన్వ
కలిగించు అని భగవంతుడిని ప్రారిథంచడం ఒకక మన సనాతనధర్మంలోన్వ ఉననది అని గర్వంగా
ప్రప్ంచానికి తెలియచేదాేం.
మన సనాతనధరామనికి స్సటి లేదు, రాబోదు - శుభం భూయాత్
మంచి వాయస్సలను శ్రీ గాయత్రి ప్త్రిక దావరా సమాజంలో అందరికీ అందివావలని మన ఆకాంక్ష.
ఇందుకు మీ అందరినుంచి ఆశిస్తతననది ప్రతి ఒకకరూ 10 మందికి తకుకవ కాకుండా సభుయలను
చేరిపంచడం. వార్ందరి తోటి మీరు మన ప్త్రిక ను ప్ంచుకోవడం (షేర్ చేయడం) . ప్త్రిక లోని
వాయస్సల మీద అభిప్రాయాలను సపందన దావరా వయకీతకరించడం.
సందర్య లహరి – 28
ప్రథమ భాగము
ఆనంద లహరి
గరిమెళ్ళ సతయనారాయణ మూరిత: 93463 34136
శోా : జపో జలపః శిలపం సకలమప ముద్రావిర్చనా
గతిః ప్రాదక్షిణయ-క్రమణ-మశనాదాయ హుతి-విధిః |
ప్రణామః సంవశః స్తఖమఖిల-మాత్యమర్పణ-దృశా
సప్రాయ ప్రాయయ-సతవ భవతు యన్వమ విలస్త్రతమ్ || 27 ||
అ : హ్న భగవతీ ! న్వను ఆత్యమర్పణ దృష్ఠుతో సేవచఛగా మాటాాడే సంతోష ప్రసంగము నీయొకక మంత్ర
జప్ము అగుగాక, చేతులతో చేయు ప్రతి ప్ని నీ ఆరాధనా సందర్ాంలో చేయు ముద్రల అమరిక
అగుగాక, నీవు సర్వ వాయపవి కనుక, న్వను నడిచే నడక నీకు చేసే ప్రదక్షణ అగుగాక, న్వను తిన్వ
ఆహార్ము నీ పేరున హవిస్తాను అగినయందు వ్రేల్గిట
అగుగాక, న్వను ప్డుననప్పుడు ఆ భంగిమ నీకు చేయు
స్సష్ట్ుంగ ప్రణామము అగుగాక, సమసతమైన స్తఖకర్మైన
వస్తతవుల్గ, న్వను చేయు సమసత చేషుల్గ నీకు ప్రిచరాయ
సవరూప్మై నీ పూజయ అగును గాక.
వి : ఇది అతయంత ప్రధానమైన శోాకం, సదర్యం లహరి లోని
నూరు శోాకాలలో ఇది మణిమకుటం గా చెప్పబడుతోంది.
ఈ శోాకంలో చెపపన విషయాల్గ నిర్ంతర్ స్సధనలో ఉండాలి
అని తెలియజేయ బడుతోంది. సమసతమైన సమయాచార్ం
ఈ శోాకంలో ఉంచబడింది. శ్రీవిదోయపాసకుల్గ పూజ అయిన తరువాత ఈ స్సధన చేస్సతరు.
యోగీశవరుల్గ, జీవనుమకుతల్గ సంస్సరుల్గగా కనబడినప్పటికీ వారు అమమవారిని సర్వకాల సరావవసథల
లోను ధాయనిస్తతంటారు, అమమ స్సదాఖయ కళ్ను గురించిన చింతన చేస్తత ఉంటారు. ప్ర్మాతమ
తతతాములో ప్ర్వశులై ఉంటారు. ఆతమ సమర్పణ భావంతో అమమవారిని హృదయాకాశంలో పూజించే
సమయాచార్ ప్రులకు పూజా ద్రవాయలతో ప్నిలేదు అననది ఈ శోాకంలో స్సరాంశం.
19
సప్ర్య అంటే పూజ. 'యన్వమ విలస్త్రతమ్' అంటే ‘నాలో ఉనన ప్రతి కదలిక నీకు పూజే అమామ’ అంట్టనానరు
శంకరుల్గ. ఆవిధంగా అదుాతమైన భావనను ఆవిషకరించారు. ఆతమ సమర్పణ బుదిధతో తమ జీవన
విధానానిన భగవదరిపతం చేసేవారు త్యము చేసే ప్రతి కారాయనిన ప్విత్రంగా శ్రదధగా చేస్సతరు. అట్టవంటి
ఉపాసకుని సకల ప్రవృతుతల్గ భగవంతుని పూజలే అవుత్యయి. త్యను చేసే ప్రతి ప్ని భగవతి పూజ
అయయటట్టా అనుగ్రహించమని శంకరుల్గ అమమవారిని ప్రారిథస్తతనానరు.
పూజా క్రమంలో మొదట మంత్ర జప్ం. తరువాత ముద్రల్గ చూపస్సతరు. ముద్రల్గ అంటే ఆ దేవతకు
సంబంధించిన భావానిన చేతి ముద్రల దావరా చూపంచటం. ముద్రలలో సంక్షోభ, ద్రావణ, ఆకర్షణ,
వశయ, ఉనామద, మహాంకుశ, ఖేచర్త, యోని, త్రిఖండ ముద్రల్గ తొమిమది ప్రధానమైనవిగా
చెప్పబడుతునానయి. గాయత్రికి ఇర్వై నాల్గగు ముద్రల్గ. శ్రీవిదయలో 'దశముద్రా సమారాధాయ' అని ప్ది
ముద్రల్గ చూపస్సతరు. అదేవిధంగా గణప్తి విల్లసంలో దంత ముద్ర వంటివి చూపుత్యరు. ప్రతి దేవత
విషయంలోనూ ఈ ముద్రల్గ కనిపస్సతయి. ముద్రలంటే చేతి భంగిమల్గ, వ్రేళ్ళ కూరుపుల్గ,
చూపంచటం. తరువాత ప్రదక్షిణ చేయటం. ఆహుతుల్గ ఇవవటం. యజాం చేసేటప్పుడు అది ఆహుతి,
పూజ చేసేటప్పుడు ఆ ప్దార్థం నైవదయం. పూజా ప్రక్రియలో చిటుచివర్ది స్సష్ట్ుంగ ప్రణామము.
ప్డుకుననప్పుడు దొర్ాడం సహజం. ఆ సమయంలో శర్తర్ం దండల్లగా ఉంట్టంది. అది అమమవారికి
చేసే దండ ప్రణామము. పూజా కార్యక్రమము ఈ విధంగా స్సగుతుంది. ఈ పూజలనీన స్సధార్ణంగా
భగవంతుని ఎదురుగా కూరిని చేసేవి.
పూజలలో ప్రా పూజ అప్రా పూజ అని రండు విధముల్గ. అప్రా పూజ అంటే బాహయ ద్రవయముల్గ
అనగా పూజా ద్రవయముల్గ సమకూరుికొని, కాల్లనిన నిర్ణయించుకొని చేసేది. ఇక ప్రాపూజ
జరుగుతూన్వ ఉంట్టంది. పూజ అయిన తరువాత నాలోని ప్రతి కదలికా నీ పూజేనమామ అంట్టనానరు
శంకరుల్గ. ఇది చాల్ల అదుాతమైన భావన. ఈ స్త్రథతిన్వ అసలైన ప్రా ఉపాసన అంట్టనానరు.
‘జపో జలపః శిలపం సకలమప ముద్రావిర్చనా’
జలపం అంటే వాగుడు. నా వాగుడు అంత్య నీ జప్మే అమామ అనానరు ఇకకడ వాగుడు అనగా సేవచిగా
చేసే సంతోషకర్మైన ప్రసంగము. ఇక దరిశంప్జేసే ఆ చేతి కదలికల్గ శిలపముల్గ అనగా భంగిమల్గ.
ముద్రలన్వవి వివిధ ర్కముల్గ. భావానిన చేతియొకక భంగిమలతో ప్రకటించటానిన ముద్ర అంటారు. ఈ
ముద్రలను నాటయ శాసింలో వాడత్యరు, మంత్ర శాసిం లో కూడా వాడత్యరు. 'నా చేతి ప్రతి కదలిక, నా
చేతితో న్వను చేసే ప్రతి ప్ని కూడా నీకు ముద్రా ర్చనయ.' అంట్టనానరు.
20
నా ప్రతి గతి నీకు ప్రదక్షణయ. గతి అంటే నడక. ప్రదక్షణ క్రమం నా నడక. నా తిరుగుడే నీ ప్రదక్షణ. న్వను
తిన్వ తిండి నీకు నివదన, న్వను కడుపు నింపుకోవటం నీకు నైవదయం.
‘ప్రణామః సంవశః స్తఖమఖిల మాత్యమర్పణ దృశా’
‘న్వను ప్డుకోవటమే నీకు ప్రణామము అమామ. శయనించినప్పుడు దొర్ాడం నీకు స్సష్ట్ుంగ
ప్రణామము.’ అయితే ఈ శోాక పాదంలో 'ఆత్యమర్పణ దృశా' అననది ఒక గప్పమాట. ఆత్యమర్పణమంటే
తనని త్యను అరిపంచుకోవటం. నా తలంపు, చింతన అంత్య అమేమఅని భావించటం అదే ఆత్యమర్పణ.
అల్ల ఎవరైతే జీవిస్సతరో వారి జీవితమే పూజ. ప్రతి భావనలోను అమమ కదల్లలి.
అమమను తలచుకొని మాటాాడే మాట ఏదైనా కావచుి అది అది మంత్రమే అవుతుంది. అమమను
తలచుకొని కదిలే కదలికల్గ ముద్రలే. అమమను తలచుకుంటూ నడిసేత అది ప్రదక్షిణ్య. అమమను
తలచుకుంటూ తింటే అది నైవదయమే.
అమమను తలచుకొని ప్డుకుంటే అది ధాయనమే. ‘ఆత్యమర్పణ దృశా’ అంటే ఇదీ భావం. 'యతకరోష్ఠ
యదశానస్త్ర యజుజహోష్ఠ దదాస్త్ర యత్ । యతతప్సయస్త్ర కంతేయ తతుకరుషవ మదర్పణమ్' అనానడు
భగవానుడు గీతలో. యత్ కరోష్ఠ ఏది చేస్సతవో, యదస్సనస్త్ర ఏది తింటావో, యత్ జుహోష్ఠ ఏ
యజాాల్గ చేస్త్రనా, దదాస్త్ర యత్ ఏది ఇచిినా, యత్ తప్సయస్త్ర ఏ తప్స్తా చేస్త్రనా, తతుకరుష్ట్వ
మదర్పణం అది నాకరిపంచు అననది గీత్య శోాకం. పూజ చేయటం వరు, ఏది చేస్త్రనా పూజ అవటం వరు.
ఏది చేస్త్రనా పూజ ఎవరికి అవుతుంది, ఎవరు భగవదర్పణతో ఉంటారో వారు చేసేవనీన పూజలే.
కనుక జీవిత్యనిన పూజగా మలచుకోవడం న్వరుికోవాలి. జీవితంలో ఎదో ఒకటి చేయకుండా
ఉండటానికి లేదు, దాన్వన 'న హి కశిిత్ క్షణమప జాతు తిషితి అకర్మ-కృత్' అని భగవదీుత,
ఉప్నిషతుతల్గ చెపుతనానయి. అందుచేత చేసే ప్రతి కర్మ శివార్పణం కావాలి. అదే భావన తో ఉండాలి.
అయితే ఏది చేస్త్రనా శివార్పణం అనటానికి కూడా లేదు. ఎందుకంటే చేసేవి బదధతతో ఉండాలి, అమమ
కరిపస్తతనాననని భావన ఉనననాడు అది ఆత్యమర్పణమే అవుతుంది. ఆడే ప్రతిమాట మంత్రమే అని తెలిసేత ,
ప్లికే ప్రతి ప్ల్గకు ప్విత్రమైనది అవుతుంది. ఈ భావన జీవితంలో తెచుికో గలిగిన నాడు, ఆ జీవితం
గప్ప జీవితం. అల్లంటి జీవితం గడిపే వాళ్ళ వలా భూమి ప్విత్రమౌతుంది. అట్టవంటి వాళ్ళను దరిశంచే
వారు కూడా ప్విత్రులౌత్యరు.
21
వాగుడు అంటే మంత్రం అనటంలో మరో అర్థం ఉంది. మంత్రాలనీన అక్షరాల తో కూడుకుననవ. ఏభై
అక్షరాల్గ అమమ రూప్మే. అమమ 'మాతృకా వర్ణ రూపణీ'. ఏమాట మాటాాడినా అక్షరాలతోన్వ
మాటాాడుతునానము కదా. అక్షరాల్గ అమమరూపాల్గ కనుక , ఏమి మాటాాడినా అవి అమమ మాటలే
కావాలి. అది ‘మాతృకా వర్ణ రూపణీ’ అనన జాానం కలిగి ఉండటం. వాకుకను జాగ్రతత గా ప్లికేవాడు
యోగి. వాని నోట అబదధం ప్లకదు, వాని మాటలలో కప్టం ఉండదు. భగవదేతర్ విషయముల్గ
ఉండవు. అట్టవంటి వాడు వాఙ్మయ తప్స్తా చేసే వాడే.
హసతముల యొకక కదలికలనీన ఆ తలిావ. ఆవిడ లేనిదే ఏది కదుల్గతుంది? శివుడే కదలలేదు. ఆవిడ
కదలిక తెచిింది. గతి అనగా గమనం. ఆ గమనం తలిా వలాన్వ ఏర్పడుతోంది. విశవం లో ఆవిడ లేని
చోట్ట ఏది? చుటూు తిరిగితే ప్రదక్షిణయ కానీ విశవమే ఆవిడ అని ఎరుక కలిగిననాడు వసే ప్రతి అడుగు
ప్రదక్షిణ్య.
'అశనా దాయహుతివిధిః’ హోమం లో వసే ద్రవయం ప్విత్రం గా తీస్త్రకొని వస్సతము. ప్విత్రం చేస్త్ర వస్సతము.
అల్లగే కడుపులో ఉననది హోమాగిన. హోమాగిన రూప్ంలో ఉనాననని ప్ర్మాతేమ తెలియ జేశాడు. '
అహం వైశావనరో భూత్యవ ప్రాణినామ్ దేహమాశ్రిత: ప్రాణాపాన సమాయుకత: ప్చామయననం
చతురివధమ్’ అనానడు భగవానుడు. అందుకే అననం న్వను తింట్టనాననని కాకుండా లోప్ల
అగినహోత్రుని రూప్ంలో ఉనన ప్ర్మేశవరునకు సమరిపస్తతనానననన భావంతో తినాలి. తిన్వ అననం
సరిగా లేకపోతె బుదిధ సరిగా ఉండదని ఉప్నిషతుతల్గ ఘోష్ఠస్తతనానయి. తిన్వ ఆహార్ంలో స్తథల భాగం
మలం గా మారుతుంది, స్తక్ష్మభాగం సతవ మౌతుంది. సతవము అంటే ప్రాణశకిత, స్తక్ష్మ తర్ భాగము
మనస్తాగా మారుతుంది. ఆహార్ శుదిధ వలా సతవ శుదిధ, సతవ శుదిధవలా చితత శుదిధ, చితత శుదిధవలా
జాానము మోక్షము కల్గగుత్యయి అనానడు స్సవమి వివకానంద. అశనా శుదిధకి ప్రాధానయత ఉననది
కనుకన్వ అననం నైవదయం పెటిు తింటాము.
అందుచేత వండినది ఈశవరార్పణ చేయాలి. అప్పుడు అంతవర్కూ ప్దార్థంగా ఉననది ప్రస్సదంగా
మారుతుంది.అందుకే మనం తీస్త్రకొన్వ ఆహార్ం ప్రస్సదం గా భావిస్సతము. ప్రస్సదం చితత శుదిధని
ఇస్తతంది. మనో మాలినాయనిన పోగడుతుంది. అందుకే నివదన చేస్త్ర తినటం జరుగుతోంది. అమమ
ప్రస్సదం తింట్టనానం ధనుయలం. దీన్వన శ్రోత్రియుల్గ ప్రాణాయస్సవహా అంటూ వయవహరిస్సతరు. ఆహార్ం
న్వను తింట్టనానను అనన భావన లేకుండా తినాలి. భావన వలా అనాననికి బలం చేకూరుతుంది.
22
అగుగాక. అది 'సప్రాయప్రాయయ సతవ భవతు యన్వమ విలస్త్రతమ్'. కాబటిు ఏది చేస్త్రనా సర్వం
అమమవారికి అర్పణము అని భావించాలి.
'న్వను శ్రీవిదాయ ఉపాసకుని గాను, పూర్ణ దీక్షాప్రుని గాను, నాకు మంత్రముగాని జప్ముగాని సోతత్రము
గాని తెలియవు, ముద్రల్గ, ప్రణామ విధుల్గ, హోమముల్గ అందువయు హవిస్తాల గురించి అసల్గ
తెలియదు' అని విననవించుకొని ఏమి మాటాాడినా, ఏమి చూచినా, ఏమి చేస్త్రనా ఆత్యమర్పణ బుదిధతో
మనస్స వాచా కర్మణా చేస్త్రననాడు స్సమానుయడు కూడా ఆ జగజజనని అనుగ్రహానికి పాత్రుడే అననది
గ్రహించ గలగాలి. అయితే చూసే చూపును బటిు త్యతపర్యం మారిపోతుంది. కనుక శంకరుల్గ ఏ
ఉదేేశయముతో ఈ శోాకమును వ్రాశారో చదువరుల్గ అదే దృష్ఠు కలిగి ఉండాలి.
ఈ శోాకానికి యంత్రం ఊర్ధాముఖి అయిన సమ భుజ త్రికోణం, ' హ్రం' బీజాక్షర్ం. శోాక పారాయణ
చేత ఆతమ జాానము, మంత్ర స్త్రదిధ, భగవతి దర్శనం స్త్రదిధస్సతయని చెప్పబడుతోంది.
దైవీసంప్ద:
ఎవరైతే క్రితం జనమలో జాానానిన సంపాదిస్సతరో, వారు మరుజనమలో దైవీసంప్దలతో పుడత్యరు.
వారికి క్రింద చెప్పబడిన దైవీ సంబంధమైన 26 గుణాల్గ ఉంటాయి.
1.భయం లేకపోవడం. 2.సతవగుణం కలిగి ఉండటం, మనస్తా నిర్మలంగా ఉంచుకోవడం.
3.జాానమును సంపాదించడం. 4. విదాయదానము, జాానదానము భూదానము అననదానము
మొదలగు దానముల్గ శకితకొదీే చేయడం. 5. ఇంద్రియనిగ్రహం.6.జాాన యజాము చేయడం.
7.పురాణముల్గ శాసిముల్గ చదవడం. 8.ప్రతిప్నీ ఒక తప్స్తాల్లగా చేయడం. 9.మంచి ప్రవర్తన.
10.అహింస వ్రతమునుపాటించడం. 11.సతయము ప్లకడం. 12.కోప్ము విడిచిపెటుడం. 13.
దురుుణములను త్యయగము చేయడం 14. ప్రశాంతంగా ఉండటం 15. ఇతరులను విమరిశంచకుండా
ఉండటం. 16. భూతదయ కలిగిఉండటం. 17. ఇంద్రియలోలతవం, సీిలోలతవము లేకుండా
ఉండటం. 18.మృదువుగా మాటాాడటం. 19.చెడడ ప్నుల్గ చేస్త్రనపుడు స్త్రగుుప్డటం.
20.చితతచాంచలయము వదిలిపెటుడం. 21.ముఖంలో మనస్తాలో తేజస్తా కలిగి ఉండటం. 22.
ఓరుపకలిగి ఉండటం. 23.అనినవళ్లలో ధైర్యంగా ఉండటం. 24. శర్తర్ము మనస్తా శుచిగా
ఉంచుకోవడం. 25. ద్రోహబుదిధ లేకుండా ఉండటం. 26. స్సవభిమానము వదిలిపెటుడం.
ఈ గుణములను దైవీసంప్దగా ప్రిగణించారు
Mihiropadesam గ్రూప్ నుంచి
24
భీషమ స్తతతి
విస్సాప్రగడ రామలింగేశవర్ రావు:
అంప్శయయ పై కూలిన భీషమ పత్యమహుని శ్రీ కృషణ సహితంగా పాండవుల్గ అందరూ కురుక్షేత్రానికి
పోయి దరిశంచుకునానరు.త్యత గారికి నమస్సకర్ముల్గ చేశారు. శ్రీకృషుణడు భీషుమని చేత ధర్మరాజుకు
రాజ ధరామల్గ, ఆప్దధరామల్గ, మోక్ష ధరామల్గ అనీన దగురుండి చెపపంచాడు.
ఇంతలో ఉతతరాయణ పుణయకాలం వచిింది. సవచఛంద మర్ణం వర్ంగా పందిన భీషుమని వంటి
యోగులకు శర్తర్ం వదలడానికి. సరియైన సమయం. ఈ సమయంలో భగవానుడైన శ్రీహరి యందు
మనస్తను లగనం చేస్తకొని జగనానథుని ఇల్ల సతవం చేశాడు. మహాభార్తం అనుశాశనిక ప్ర్వంలోని
ఈ ఘటాునిన భాగవతంలో పోతన గారు ప్రథమ సకంధం లో ఎల్ల వరిణంచారో చూదాేము:
త్రిజగనోమహన నీలకాంతి తనువుదీేపంప్ బ్రాభాత నీ
ర్జ బంధు ప్రభమైన చేలము ప్యిన్ ర్ంజిలా నీల్లలక
వ్రజ సంయుకత ముఖ్యర్వింద మతి సేవయంబై విజృంభింప్ మా
విజయుం జేరడు వన్నల్లడు మది నావశించు న్లాప్పుడున్.
ములోాకములను మోహింప్జేయు ఆ నీల మేఘ శాయముడు, ఉదయారుణ ఛాయ గల ఉతతర్తయమును
ధరించి, అందమైన శిరోజముల మధయ ప్రకాశించు ముఖ్యర్విందముతో మా అరుజనునితో కూడి ఉనన
వాడైన శ్రీకృషుణడు నా మది యందు ఎలాప్పుడూ వస్త్రంచి యుండుగాక!
హయరింఖ్య ముఖ దూళ ధూసర్ ప్రినయ స్సతల కోపేతమై
ర్యజాత శ్రమ తోయబిందు యుతమై రాజిల్గా న్మోమముతో
జయముం బారుథన కిచుి వడక నని నా శస్సిహతిన్ జాల నొ
చిియు బోరించు మహానుభావుమదిలో జింతింతు నశ్రంతమున్
యుదధభూమిలో ర్థాశవముల కాలి గిటుల తొకికళ్ాకు లేచిన తెలాని దుముమ కణాల్గ నలాని కేశాలపై
వింత కాంతులను విర్జిముమతునానయి. ఉరుకుల వలన కలిగిన సేవద బిందువుల్గతో ప్రకాశించు
మోముతో నా శసిముల దెబబల్గ బాధించు చుననను, విజయునకు విజయము స్త్రదిధంప్జేయు వడుకతో
యుదధము చేయించు మహానుభావుని న్వను నిర్ంతర్మూ మనస్తలో నిల్గపుకొంటాను.
25
పత్య మహుని శర్ ప్ర్ంప్ర్కు నొచిిన వాస్తదేవుని ఉగ్రరూప్ము ఇకకడ సహజ పాండితీ
మండితుడైన పోతన గారి కవితలో ప్రస్తఫటం గా కనిపంచింది.శ్రీకృషుణడు ఒకకస్సరిగా పైకి ఎగిరి
క్రిందకు దూకాడు. అప్పుడు అయన కుండలముల తళ్ళకుల్గ ఆకాశమంత్య నిండినవి. ఉరికిన వగానికి
అతని గర్ామందునన లోకాలనీన కదలి అలజడి చెందినవి. భుజముపై నునన ప్ట్టు పీత్యంబర్ం జారి
పోయినది.చక్రము చేప్టిు శీఘ్రముగా వడుతుండగా "నా శకిత పై నాకు విశావసముంది. ననున
నవువలపాల్గ చేయకుమని" బ్రతిమాల్గ చునన అరుజనునితో "ననున అడడగించకు అరుజనా!విడువుము.
న్వడు భీషుమని చంప నినున కాపాడుదును " అని ఏనుగు పైకి లంఘంచు స్త్రంహము వలె, నా యొకక
బాణములను తపపంచుకొని నా పైకి ఉరుకుతూ వచుి ఆ దేవదేవుడే దికుక నాకు.
తనకున్ భృతుయడు వీని గాచుట మహా ధర్మంబు వొమమంచు న
రుజన స్సర్థయము పూని ప్గుముల్గ చే జ్యదయంబుగా బట్టుచున్
మునికోలనవడి జూప ఘోటకములన్ మోదించి త్యడించుచున్
జనులనోమహము నొందజేయు ప్ర్మోత్యాహున్ బ్రశంస్త్రంచెదన్.
తనకు దాస భకుతడైన వాడు, వీనిని ర్క్షించుట మహా ధర్మము నాది అని భావించి పార్థ స్సర్థి గా మారి
ప్గాుల్గ చేత పుచుికొని, అశావలను మునికోలతో అదలిస్తత ఉండడం ఎంత చోదయం! ఆ దివయ భవయ
మూరితని చూచి వివశు లయయ జనులకు గగురాపట్ట కలిగించే ఆ స్సవమిని కీరితస్తత తరించి పోవుదును.
ప్ల్గకుల నగవుల నడపుల
నల్గకల నవలోకనముల నాభీర్ వధూ
కులముల మనముల త్యలిమి
కొల్గకుల్గ వదలించు ఘనుని గలిచెద మదిలోన్.
ప్ల్గకులతో, నవువలతో, చేషులతో, అల్గకలతో, చూపులతో గోపకల హృదయాలలోని
సహనాననంత్య కొలా గటాుడు ఈ గోప్బాల్గడు. సర్వమూ సమర్పణ గావించిన ఆ వ్రజ భామినుల ల్లగే
ఆ మధురాధిపుని నా మనములో సేవించుకుంటాను.
మునుల్గ నృపుల్గ జూడ మును ధర్మజుని సభా
మందిర్మున యాగ మండప్మున
జిత్ర మహిమ తోడ జెల్గవొందు జగదాది
దేవు డమరు నాదు దృష్ఠు యందు.
27
శ్రీ గాయత్రి ప్త్రికను అన్వకమంది కంపూయటర్ తో బాట్ట ల్లప్ టాప్ లోనూ ఇంకా టాబెాట్ా లోనూ
స్తల్గవుగా చదువుతుననట్టా తెల్గసోతంది. మిగిలన వారు మొబైల్గ లోనూ చదువుతునానరు.
కొంతమంది స్తచించినట్టా మొబైల్గలో చదవడం కొంత కషుమే.. మొబైల్గ లో కూడా స్తల్గవుగా
చదవడానికి మార్ుం ఉంది. అది అందరికీ తెల్గస్తననదే. మొబైల్గ ను అడడంగా త్రిపపతే ఫుల్ సీీన్
(full screen) వస్తతంది. దీనికి ఒక ఆప్షన్ button ఉంది. కొనిన మొబయిల్ా లో Auto Rotation
అని కొనిన మొబయిల్ా లో Landscape Orientation (horizontal) అని, కొనిన మొబయిల్ా
లో Screen Auto Rotate అని ఇల్ల వివిధ నామాలతో స్తచించబడుతుంది. మీ మీ మొబైల్గను
పై ఆప్షన్ లోనికి మారుికుంటే ప్త్రికను చదవడం స్తల్గవవుతుంది .
నిత్యయన్వవషణ:
పులసతా బ్రహమ చరిత్ర
వాటాఅప్ గ్రూప్ సేకర్ణ:
విషుణమూరిత నాభికమలము నుంచి ఉదావించిన బ్రహమ దేవుడు సృష్ఠు కార్యం చేయటానికి తన శర్తర్ము
నుంచి కొంతమందిని సృష్ఠుంచాడు. వారిన్వ "బ్రహమ మానస పుత్రుల్గ" అంటారు. అల్లంటి మానస
పుత్రులలో పులస్తతాడు ఒకరు. ఈయన బ్రహమదేవుడి కుడి చెవి నుంచి జనిమంచారు. తన తండ్రి చెపపన
విధంగాన్వ పుటిున దగుర్ నుంచి నారాయణ్మడి మీద మకుకవతో నిర్ంతర్ం తప్స్తాలో మునిగి
ఉండేవాడు.
పులస్తతాడి భార్య పేరు హవిరుావ, ఈమె కర్ేమ ప్రజాప్తి కూతురు. వీరి అనురాగానికి ప్రతిరూప్ంగా
వీరికి "అగసతా మహరిష" పుడత్యరు. పెదే కుమారుడు అగస్తతాడు కూడా గప్ప మహరిష. అగస్తతాడు
పుటాుక పులస్తతాడు తృణబిందు ఆశ్రమానికి వళా తప్స్తాలో లీనమైపోత్యడు. ఆ ఆశ్రమంలోకి ఒకరోజు
ఇదేరు అమామయిల్గ వచిి ఆనందంతో కేరింతల్గ కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. తన తప్స్తాని భగనం
కలిగించటానికే వారిదేరూ అకకడికి వచాిర్ని అనుకొనన పులస్తతాడు ఇక ముందు "తన ఆశ్రమం వైపు
వచిిన అమామయిల్గ గర్ావతుల్గ అవుత్యర్ని" శపస్సతడు. ఆ శాప్ం వినన ఇదేరు అమామయిల్గ
అకకడనుంచి పారిపోత్యరు.
ఈ శాప్ం గురించి తెలియని తృణబిందు రాజరిష అన్వ రాజు కుమారత అయిన "ఇదివద" ఆ ఆశ్రమ
సమీపానికి వచిి గర్ావతి అవుతుంది. ఏడుస్తత తండ్రి దగుర్కి వళా విషయానిన చెపుతుంది. విషయం
తెల్గస్తకునన మహారాజు పులస్తతాడి దగుర్కి వచిి తన కూతురిని పెళా చేస్తకోమని అభయరిథస్సతడు. అతని
మాటను గౌర్విస్తత పులస్తతాడు ఇదివదను పెళా చేస్తకుంటాడు. ఆమె కూడా ఆశ్రమంలోన్వ ఉంటూ
మహరిషకి సేవ చేస్తత ఉండేది. వారికి "విశ్రవస్త" అన్వ కుమారుడు పుడత్యడు. ఈ విశ్రవస్తవ
రాక్షస్తలనందరినీ పుటిుంచాడని అంటారు. ఇతని కొడుకులే రావణ్మడు, విభీషణ్మడు, కుంభకరుణడు,
శూర్పణక మరియు కుబ్దరుడు. (Note: ఇది సరికాదు. విశ్రవస్తవుకు ఇదేరు భార్యల్గ, మొదటి భార్య
ఇల్లవద, విశ్రవస్తవు ఇల్లవదకు జనిమంచినవాడు కుబ్దరుడు ఇతడు యక్షుడు, ఉతతర్దికుకకు అధిప్తి.
వీరి సంత్యనము: నలకూబర్, మణిభద్ర, మయూరాజ, మీనాక్షి, ఇతని నివాసం మొదట
లంకానగర్ము, తరువాత అలకాపురి. విశ్రవస్తవు రండవ భార్య కైకేయి రాక్షస కనయ వారి సంత్యనమే
29
'ఈ అడవిలో అంగుళ్ం అంగుళ్ం నాకు ఎఱుకే, ఇచిటి మెకాలలో న్వను చూడనిది లేదు; ఈ
చుట్టుప్ట్టుల ననున మించి తెలిస్త్రన అడవివాడు లేడు నిజంగా నర్స్త్రంహం యికకడ ఉంటే మీరు కషుప్డ
నకకర్లేదు. మెకానిన ఎల్ల ప్టాులో మీకేటరుక? న్వను దానిన ప్డత్యను, ప్టిు మీకు చూపస్సతను' అనానడా
బోయవాడు.
అది విని ప్దమపాదులవారు నవివ ఊర్కొనానరు. వారి నవువచూచి ఆ బోయవాడు - స్సమీ!
నవువత్యర్షం? న్వను దానిని తీస్త్రకొనిరాలేననుకుంట్టనానరా! నర్స్త్రంహం ఇకకడ ఉండడం నికకమైతే
న్వను దానిని తీస్త్రకొనిరావడం ఖ్యయం అనానడు. అది విని వారు - 'నర్స్త్రంహం ఇకకడుననదనన మాట
నిజమే, కాని దానిని వదకి కనుగనడం నీకు స్సధయం కాదు' అనానడు.
దానికి బోయవాడు ప్ట్టుదలతో - ఏమనానరు స్సమీ! నాకు స్సధయం కాదనా? ఎంతమాటనానరు? ర్షపు
ప్రొదుే క్రంకే లోగా నర్స్త్రంహానిన కనుకొకని ప్టిు తెస్సతను. అల్ల తీస్తకొని రాకపోతే నాదీ వొక
బ్రతుకేనా? ప్రాణాల్గ విడిచి పెడత్యను. మీరు ఇంత కషుప్డి దానికై యింత దవువ వచిినారు కదా! న్వను
బోయవాడను, నాకు స్సధయం కాదా!' అనానడు తీవ్రంగా.
అల్ల ప్లికి ఆ ఆటవికుడు నర్స్త్రంహానిన వదకడానికి బయల్గదేర్షడు. అడవి అంత్య గాలించడం
ప్రార్ంభించేడు, పదల్గ, గుటుల్గ, పుటుల్గ అనీన వదుకుతునానడు. వాని యీ అన్వవషణలో నృస్త్రంహుని
మూరిత చెర్గకుండా వాని మనస్తమీద ముద్రితమైంది. ఎడతెగని అన్వవషణలో నృస్త్రంహుని గూరిిన
ధాయనం కూడా ఎడతెంపులేనిదై ఒపపంది. వానికి అననం తినాలని, నీరు ద్రావాలనీ కూడా
అనిపంచలేదు. వాడు వదకుతునానడు. అడవిలో అనినచోట్టల్ల అననయమైన మానసంతో అన్వవషణ
కొనస్సగిస్తతనానడు. ఇల్ల ఆరోజు గడిచింది. మరునాడు కూడా వాడు తీవ్రంగా అన్వవష్ఠంచేడు.
ఏకాగ్రమైన మానసంతో ఇకకడ ఉందేమో అకకడ ఉననదేమో అని వదుకుతూన్వ ఉనానడు. కాని ఎకకడా
'నర్స్త్రంహం' అతడికి కనబడలేదు. ఇంతలో ప్రొదుే క్రంకింది.
అప్పుడు వాడు - ఆ బ్రాహమణ్మడు అసతయం చెపపఉండడు. నాకు నర్స్త్రంహం కనిపంచలేదు, స్తరుయడు
అసతమించేలోగా తీస్తకొని వస్సతను. లేకపోతే ప్రాణం విడుస్సతను - అనాననుకదా!, ఆడి తప్పకూడదు.
అనుకొని వాడు కొనిన తీగలను త్రాడుగా పేన్వడు. దానిని ఒకచెట్టు కొమమకు వ్రేల్లడదీసేడు ఉరి
పోస్తకొందామని.
34
అనిత్యయని శర్తరాణి విభవో నైవ శాశవతః।- నితయం సనినహితో మృతుయః కర్తవోయ ధర్మసంగ్రహః॥
శర్తరాల్గ శాశవత్యల్గ కావు. వైభవముల్గ కూడా శాశవతముల్గ కావు. కాబటిు, వైభవముల్గ
సంప్దల వలెన్వ శర్తర్ముల్గ శాశవతమైనవి కావు. మృతుయవు ఎలావళ్ల్ల ప్రకకన్వ పంచి ఉందని
భావించి ధర్మ సంపాదనకై కర్తవోయనుమఖుల్గ కావాలి! శర్తరాల్గ అనితయమైనవి. ఐశవర్యం శాశవతం
కాదు. అందుచేత ధర్మ సంపాదన చేస్తకోవాలి. ధన సంపాదన, భౌతిక స్తఖ్యల్గ మనం
జీవించినంత వర్కూ కావలస్త్రనవ. వాటికై ప్రయతినంచాలి, స్సధించాలి. కానీ, అవియ శాశవతం
అన్వ విధంగా ఎల్లగైనా వాటిని స్సధించాలని ఉచి నీచాల్గ మాన్వస్త్ర వాటికై వంప్ర్ల్లడ
కూడదు.మనిష్ఠ శర్తర్ం శాశవతం కాదని అందరికీ తెల్గస్త. కాబటిు ఉననంతలో, మన వైభవాల్ప,
స్తఖ్యల్ప మనం చూస్తకుంటూన్వ కొంతలో కొంత ధరామచర్ణకి పూనుకోవాలి.సంఘం లోనూ,
సమాజం లోనూ అవసర్ం ఉననవారిక మనకి చేతనైనంత వర్కూ సహాయ సహకారాల్గ
అందించడమూ, ప్రోప్కారానికై కొంత మన సమయానిన, ధనానిన వచిించడమూ ఇవియ
ధరామచర్ణలో భాగం. ఇట్టవంటి ధర్మ సంపాదనయ జీవిత్యనికి స్సర్థకత.
శ్రీ లొలా రాంబాబు గారి సేకర్ణ అని తెల్గసోతంది. వారికి ధనయవాదముల్గ.
38
మంత్ర శాసిము
వాట్ా ఆప్ప గ్రూప్ నుంచి సేకర్ణ:
ఒక ఊరోా ఒక శాస్త్రి గారు వుండేవారు ఆయన ప్ర్మ నిష్ట్ిగరిషుిడు. వాళ్ళ త్యత ముత్యతతల నుంచి
వస్తతననశివ ప్ంచాయతనం వుండేది. శాస్త్రి గారు రోజూ నమక చమకములతో అభిషేకము చేస్త్ర శ్రదేగా
పూజచేస్తత వుండేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారల్గ చేస్త్ర, వాళ్ళపాలేరు కు నాల్గగు పెటిునది.
వాడు కమమగా తిని, అమామ ఇంక నాల్గగు వడల్గ పెట్టు అమామ అనానడు. ఇంటిఆవిడ “లేవురా
అయిపోయినాయి” అననది.అదేంటి అమమగారు ఇంటోా ఇంకా 23 గారల్గ పెట్టుకొని
లేవు అంటారు అని అనానడు.ఆవిడ వంటింటోాకి వళా లెకక పెడితే సరిగాు 23గారల్గ వునానయి. నీకెల్ల
తెల్గస్తరా అని అడిగినది.తెల్గస్తలెండి అని వాడు అనానడు. ఈ విషయానిన తన భర్తకు తెలిపనది ఆ
మహా ఇల్లాల్గ. శాస్త్రిగారు పాలేరును నిలదీస్త్రనాడు ..నీకు ఎల్లతెల్గస్త అని. తెల్గస్త లెండిగురువు
గారు అనానడు. వదల లేదు శాస్త్రి గారు.అదొక విదయ లెండి నాకు మా అయయ నుంచి వచిినది, నాకు ఒక
యక్షిణి చెవులో చెబుతుంది ఇదంత్యఅనానడు.ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర ప్టులేదు. ప్రకకరోజు
పాలేరును అడిగాడు. ఒర్షయ్ ఇనిన రోజుల నుంచి న్వను పూజ చేస్తతనానను, నాకు ఏ విదయ రాలేదు, ఏ శకిత
రాలేదు, నీకు ఈ విదయ ఎల్ల వచిినది? ఆ మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు. విధి లేక
పాలేరు ఆ మంత్రానిన (కర్ణ పశాచి మంత్రమును) గురువు గారికి చెపపనాడు. ప్రకక రోజు గురువు గారు
శ్రదేగా ఆ మంత్రానినప్ఠించినాడు. కర్ణ పశాచి ఇంటి బయట నుంచి ప్లికినది. శాస్త్రి గారూ అని
పలిచినది. ఏమి కావాలి అని అడిగినది. గురువు గారు ఇంటోా నుంచి ఎవరూ అని అడిగినాడు. న్వను
కర్ణ పశాచిని (యక్షిణి) మీ ఇంటోాకి రావాలంటే ఆ పూజా మందిర్ములోని దేవత్య మూరుతలను బయట
ప్డెయయండి, న్వను లోప్లికి వస్సతను అని అననది. శాస్త్రి గారి గుండె గుభేల్గ మననది. అప్పుడు అర్ధమైనది.
ఒర్షయ్ మా ఇంటోా పూజా మందిర్ములోని దేవత్య మూరుతల్గ ఎంత శకిత వంతమైనవో, వాటి వలన్వ
గదా ఈ పశాచము లోనికి రాలేదు. ఇల్ల ఎనిన రోజుల నుంచి ననున నా కుట్టంబానిన దుషు శకుతల
నుంచి కాపాడు తునానయో గదా, ఇనానళ్ళళ నాకు తెలియ లేదు, పెదేల్గ ఇచిిన నిజమైన ఆస్త్రత ఇదే కదా
అని, నీవూ వదుే, నీమంత్రము వదుే అని ఆ పశాచానిన వళా పమమనానడు. తన పూజా మందిర్ములోకి
వళా ఆ ప్ర్మ శివుని కాళ్ళ ముందు ప్డి కృతజాతతో “ ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే
రుద్రాయ” అని చెంప్ల్గ వస్తకొనానడు. మంత్ర విదయ వుననది నమమకము శ్రదధ అవసర్ము దేనికైనా.
39
పూజా మందిర్ములో వునన విగ్రహాల్గ పాతవైనా, అరిగి పోయినా మీ త్యత ముత్యతతల్గ పూజించినవి
అవి. వాటిలోా ఎంతో శకిత దాగి వుంట్టంది. వాటిలిన పార్షయకండి. భకితతో ఒకక పుషపం పెటుండి. అవి
చైతనయ మౌత్యయి. మిమమలిన మీ కుట్టంబానిన కాపాడుత్యయి.,
ప్ంచాయతనం అంటే
ప్ంచ అంటే అయిదు. అయిదు విగ్రహాలను వాటి వాటి స్సథనాలలో ప్రతిష్ఠించడానిన ప్ంచాయతనం
అంటారు. మనకి అయిదు ప్ంచాయతనాల్గ ఉనానయి. అవి శివ, విషుణ, స్తర్య, గణ్యశ, దేవీ
ప్ంచాయతనాల్గ.శివ ప్ంచాయతనంలో, శివుడు మధయలో ఉంటాడు మిగిలిన నాల్గగు
దికుకలలోనూ వినాయకుడు, విషుణవు, స్తరుయడు, అమమవార్ాను ప్రతిష్ఠిస్సతరు. ఇక విషుణ
ప్ంచాయతనంలో మధయలో విషుణవు ఉండి, చుటూు శివుడు, వినాయకుడు, స్తరుయడు, అమమవారు
ఉంటారు.అంటే ఏ దేవుడితో చెప్పబడే ప్ంచాయతనం అయితే ఆ దేవుడిని మధయలో ప్రతిష్ఠిస్సతరు.
మిగిలిన నల్గగురు దేవుళ్ాను చుటూుత్య ప్రతిష్ఠిస్సతరు.
ఇక షణమత్యల్గ అంటే...
ఉననది ఒకే ప్ర్బ్రహమ .ఆ ప్ర్బ్రహమమును శివుడిగా ఆరాధిసేత శైవమని విషుణవుగా ఆరాధిసేత
వైషణవమని , శకితగా ఆరాధిసేత శాకేతయమని, గణప్తి గా ఆరాధిసేత గాణాప్తయమని, స్తరుయనిగా
ఆరాధిసేత సర్ం అని, కుమార్స్సవమిగా ఆరాధిసేత స్సకందం అని పేరు..ప్ంచాయతనంలో
కుమార్స్సవమి లేడా అనన సందేహం వసేత అకకడ దీప్ంగా ఉననది కుమార్స్సవమియ..వదంలో
ప్రతిపాదించిన వాటిన్వ శంకరాచారుయల వారు ఆనాటి మతవిదేవష్ట్లను ( శైవ,వైషణవ,......) అణిచి
అందరినీ ఒక త్రాటిపై తీస్తకురావడానికి, వీటిని తిరిగి పునరుదధరించారు. పూర్వం ప్ర్మపూజుయడు
అయిన మంకణ్మడు అన్వ ఒక ఋష్ఠ మహాశివరాత్రి ప్ర్వదినం నాడు కాశీలో ఈశవరునికి అభిషేకం
చేస్తకొని కూడా కైల్లసం వళ్ాలేక పోయాడు. కార్ణం ఏమిటి అని నందీశవరుడిని అడుగగా నీ
గురుదేవుడు తన ఆశ్రమం లో అతయదుాతంగా చేస్తతనన అభిషేకాలను విడిచి పెటాువు.
ఉతతమోతతమమైన శివలింగం ఏమిటి అంటే గురువు చేత ప్రతిషి చేయబడడ లింగం. గురులింగం
అనినటికంటే గప్పది. గురుదేవుల సననధిలో జరిగే శివరాత్రి అభిషేకముల్గ చూడక, వారి దర్శనం
చేస్తకోక, ఆయన అనుమతి లేక ఏ జ్యయతిరిాంగము దగురికి వళానా సంపూర్ణ ఫలితం రాదు అని
నందీశవరుడు బదులిచాిడు. అప్పుడు మంకణ్మడు ప్రతి సంవతార్ం శివరాత్రి నాడు తప్పక
గురుదేవుల సనినధిలో శివలింగాభిషేకం చేస్తకొని తరించాడు. కైల్లసం వళ్ాగలిగాడు.
40
ప్ల్గపు త్యడు
భార్ువ శర్మ: 98486 47145
ప్రస్తతత సమాజానికి ప్ల్గపు త్యడు అంటే ఏమిటో తెలియదు. కానీ గ్రామీణ జీవనం చేసే వారికి ప్ల్గపు
త్యడు చిర్ప్రిచయం వునన మాట. ప్ల్గపు త్యడు అంటే ప్శువులను కటేుసే త్రాడు. ఇది ఒకవైపు ప్శువు
మెడ చుటూు కటేు విధంగా ఉండి మరకవైపు ఒక గుంజకు (సతంబానికి ) కటుటానికి వీల్గగా ఉంట్టంది.
ప్ల్గవు మెడలో ఈ త్యడు కటిు గుంజకు కటిు వుననటాయితే ఆ ప్శువు కొటాునిన (షెడుడ) వదలి వళ్ళదు .
ఉదయం గోపాల్గడు వచిి ఆ ప్ల్గపు త్యడును తీస్త్ర ప్శువులను మేప్టానికి అడవికి తీస్తకొని వళా
మర్ల స్సయంత్రం వచిి కొటుంలో గుంజకు కటిువయటం రైతుల దినచర్య. ప్ల్గపు త్యడు ప్రిధిలోన్వ
ప్శువుల్గ సంచరించగలవు అంటే ఆ త్రాడు నిడివికనాన దూర్ంగా అవి వళ్ళ లేవు. వాటి ముందు మేత
(గడిడ) కుడితి ఏరాపట్ట చేస్త్ర రైతు వళ్త్యడు. అవి వాటికి ఆకలి వస్త్రనప్పుడు గడిడ తిని కుడితి త్యగుత్యయి.
ఒక రోజు ఒక రైతు తన వదే వునన ఒక ప్శువుకు ప్ల్గపు త్యడు కటుడానికి ప్రయతినసేత ఆ త్యడు రోజూ
ప్స్తవు మల మూత్రాదులతో తడిస్త్ర ఉననందున చీకి తెగిపోయి వుననది. మిగిలిన త్యడును కలిప ముడి
వయ ప్రయతినసేత అది చాల్ల పోటిుగా వుంది. ఇక ఆ ప్శువుకు వర్ష త్యడు కటుటం మినహా ఇంకొక
మార్ుం లేకపోయింది. సమయానికి అతని వదే ఇంకొక త్రాడు లభయం కానందువలా ఏమి చేయాల్ల అని
అలోచించి అకకడ వునన కొనిన గడిడ పోచలను ప్శువు మెడచుట్టు త్రాడు కటిునట్టాగా త్రిపపనాడట.
మరుసటి రోజు గోపాల్గడు వచిి ఈ ప్శువుకు త్రాడు లేకపోవటం గమనించి దానిని తోల్గకొని
పోవటానికి ప్రయతినసేత అది అకకడి నుండి కదలటం లేదు. ఇదేమి ఆశిర్యం మేడలో ప్ల్గపు లేన్వ లేదు
కానీ ప్శువు మాత్రం కదలటం లేదు అని ఆ రైతుకు చెపతే అప్పుడు రైతుకు గత దినం త్యను చేస్త్రన ప్ని
గురుతకు వచిి మర్ల కొనిన గడిడ పోచలను తీస్తకొని దాని మెడచుట్టు త్రాడు విడతీస్తతననట్టా త్రిపాపడట
అప్పుడు ఆ ప్శువు అకకడినుండి కదిలి గోపాల్గనితో అడవికి వళళంది. నిజానికి అప్పటిదాకా ఆ ప్శువు
తన మెడకు ప్ల్గపు త్యడు లేకపోయినా ఉననట్టా భ్రంతిలో ఉండి వుంది . అందుకే అకకడినుండి కదల
లేదు.
స్సధకా! నిజానికి ప్రతి స్సధకుడు కూడా కేవలం ఆ ప్శువు ల్లగాన్వ ఆలోచిస్తతనానడు. తన మెడకు
ప్ల్గపు త్యడు లేకపోయినా ఉననట్టా భ్రంతిలో ఉండి వుంట్టనానరు.ప్రతి మనిష్ఠ ఈ చరాచర్
ప్రప్ంచంలోకి అంటే ఈ జగతుతలోకి ఒంటరిగాన్వ వస్తతనానడు. అంతే కాదు ఈ జగతుతనుండి నిషీమించే
41
వళ్ ఒంటరిగా వళ్ళతునానడు. ఇంకొక విషయం ఏమిటంటే త్యను ఉనననిన రోజుల్గ ఇది నాది అది నాది
వీరు నా వాళ్ళళ నా భార్య నా భర్త నా పలాల్గ నా సోదరుల్గ నా సోదర్తమణ్మల్గ అని భావిస్తత ఒక గిరి
గీస్తకొని బ్రతుకుతునానడు. ఏ ర్కంగా అయితే ప్శువు తన మెడకు ప్ల్గపు త్యడు ఉండి దాని ప్రిధిలో
ఉంట్టననట్టా. నిజానికి ప్శువు తన మెడకు ప్ల్గపు లేకపోయినా రైతు తెలివిగా దానికి ప్ల్గపు త్యడు
ఉననట్టా బ్రాంతిని కల్గగచేసేత అదే నిజమని అనుకొని ఆ ప్ల్గపుకు కట్టుబడి ఉననట్టా. మనము కూడా ఆ
భగవంతుడు కలిపంచిన శార్తరిక బంధాలను శాశవతమైన బంధాల్గ అని అనుకొని వాటి ప్రిధిలోన్వ
ఉండటమే కాకుండా వాటివర్కు ప్రిమితం అయి అవ శాశవతం అని అనుకొని వాటి వంటే జీవిత్యనిన
గడిప అమూలయమైన కాల్లనిన వృధా చేస్తత విల్గవైన మానవ జీవిత్యనిన శాశవతము నితయమూ అయిన
బ్రహమప్దం వైపు నడప్కుండా మర్ల ఈ జీవన మర్ణ చక్రంలో ప్రిబ్రమిస్తతవునానము. నిజానికి
స్సధకునికి సంస్సర్ం ఒక బంధం కాన్వ కాదు. ప్రతి స్సధకుడు స్సధార్ణ సంస్సరిక జీవనం చేస్తత మోక్ష
ప్దానిన చేరుకోవచుి.
కాకపోతే స్సధకుడు గమనించవలస్త్రన విషయం ఏమిటంటే తన స్సధనకు ఏవి ఏవి అవరోధాల్గగా
ఉంట్టనానయి అని తెల్గస్తకొని తెలివిగా అధిగమించాలిా ఉంట్టంది.
త్రివిధ అవరోధాల్గ. ప్రతి స్సధకుడు మూడు విధములైన అవరోధాలను అధిగమించవలస్త్ర ఉంట్టందని
మన మహరుషల్గ వకాకణించారు.
1) ఆదాయతిమకం: అంటే స్సధనకు స్సధకుని శర్తర్ం సహకరించక పోవటం. ఉదాహర్ణకు స్సధకుడు
అనారోగయంతో ఉంటే శర్తర్ము స్సధనకు సహకరించదు. అంతే కాక బదధకం అంటే త్యమస ప్రవృతిత
కలిగి వునాన స్సధనకు ఉప్క్రమించలేడు.
2) ఆది భౌతికము: అంటే తన చుట్టు ప్రకకల ప్రిసరాల్గ ప్రజల్గ తన స్సధనకు అవరోధం కలిగించటం.
అంటే స్సధకుడు స్సధనకు ఉప్క్రమించినప్పుడు ఎకకడో యవో ధవనుల్గ, లేక ప్రిసరాలలో కాల్గషయము
ఇతరుల్గ లేక ఇతర్ ప్రాణ్మల్గ కలిగించటం మొదలైనవి. ఇటీవల ఈ స్సధకుడు ఇంకొక విషయానిన ఈ
కోవకు చెందినదిగా తెల్గస్తకునానడు. ఎవరో మిత్రుడు భకిత మార్ుంలో వళ్ళతుంటాడు. మంచిదే కానీ
త్యనూ అంతటితో ఆగడు స్సధకుని మిత్రుడు అవటం చేత స్సధకుని నిరుత్యాహప్రుస్సతడు ఎల్లగంట
కలి యుగంలో జాాన మార్ుంతో ప్నిలేదు కేవలం” సమర్ణాత్ ముకితః" అని అనానరు కాబటిు నీవు కూడా
నామ సమర్ణ చేయి లేక ఇంకొక నోమో వ్రతమో, యజామో చేయి అని త్యను చేస్త్రన చేస్తతనన దైవ
కారాయనిన వివరించి అది ఆచరించమని ప్రబోధిస్తత వుంటాడు. వారి మాట వినక పతే నీకు ఏమాత్రం
42
భకిత లేదు అందుకే న్వను చెపపంది వినటం లేదు అనో లేక నీవు కేవలం డాంబికుడివ నీకు ఏమి
తెలియకపోయిన అనిన తెల్గస్త అని తల్గస్తత నీ సమయానిన వృథా చేస్తకుంటూ ఇతరులను త్రప్పుడు
తోవలో స్తచనలిస్తతనానవు అని హెచిరించను కూడా వచుిను. ఇవనీన ఎందుకు చెపుతునాననంటే
ప్రస్తతత సమాజంలో మన గురుదేవుల్గ ఆది శంకరుల్గ బోధించిన అదెలవత స్త్రదాధంత్యనిన తెల్గస్తకొని
ఆచరించే శకిత లేకపోవటమే వీటనినటికీ కార్ణాల్గ. ఎవరు ఏమి అనన వాటిని వీటిని లెకకలో
పెట్టుకోకుండా స్సధకుడు నితయం తన స్సధనతో బ్రహమ ప్దానిన చేర్వలస్త్ర ఉంట్టంది. అనితర్ స్సధన
చేసేత కానీ మోక్షానిన పందలేరు.
ఇక మూడవ అవరోధానిన ఆది దైవికము అని అంటారు అవి ఏమిటంటే ప్రకృతి వలన ఏర్పడే బీభత్యాల్గ
ఉదాహర్ణకు తీవ్ర వానల్గ, తుఫానుల్ప భూకంపాల్గ ఇతర్ ప్రళ్యాల్గ. వాటిని మనం అదుపులో
వుంచుకోలేము. కానీ జాగ్రతత వహిసేత మొదటి రండు అవరోధాలను స్సధకుల్గ అదుపులోకి తీస్తకొని
రావచుి.
ఓం శాంతి శాంతి శాంతిః
న మామ్ కర్మాణి లిమ్పన్తి న మే కర్ా ఫలే స్పృహా I ఇతిమాాం యోభిజానాతి కర్ా భిర్న స్ బధ్యతే I
అర్ధము : నాకు కర్మ ఫలముల యందు ఆస్క్తి లేదు. అందుచేత కర్మలు ననుంటవు. ఈ
విధ్ముగా నా తతివమున్న తెలిసికొను వారు కర్మ బదుధలు కారు.
కళ్ళళ పోయిన కూర్షస్తలని చూస్త్ర కనీనటి ప్ర్యంతం అయాయరు రామానుజుల్గ. వారిని వారి సవసథలం
అయిన కాంచీపుర్ం తీస్తకుని వళా, వర్దరాజ పెరుమాళ్ళ కృప్తో తిరిగి న్వత్రాల్గ వచేిటట్టా చేశారు.
రామానుజులవారికి 120 సంవతారాల వయస్తా వచిింది. 200 సంవతారాల పాట్ట భూలోకంలో
ఉండమని తనను ప్ంపన శ్రీమనానరాయణ్మడి ఆజా
గురుతకు వచిింది. ఇంకా 80 సంవతారాల్గ స్సవమి
విర్హానిన అనుభవించాల్ల అని బెంగతో తలాడిలిా పోయారు.
ర్ంగడి దగుర్కి వళా "స్సవమీ ఇక ఈ శర్తర్ంతో ఉండలేను. ననున
తీస్తకుని వళా పో తండ్రీ" అని ప్రారిథంచారు. కానీ ర్ంగడు
మౌనం వహించాడు. ఇక తప్పదనుకొని "స్సవమి
అవసర్ం అయితే మళీళ వస్సతను" అనానరు. అటాా అయితే సర్ష
అని ర్ంగడు "ఈ నాటికి ఏడవ రోజు ప్ర్మప్దానికి ర్ండి" అని
అనుజా ఇచాిడు. రామానుజుల్గ ఇంకో ఏడూ రోజులోా ప్ర్మప్దానికి వంచేస్తతనానర్ని అంతటా
తెలిస్త్రపోయింది. అందరూ శ్రీర్ంగానికి వచేిశారు. రామానుజుల్గ తమ చర్మ ఉప్దేశానిన ఇల్ల
కటాక్షించారు:
ఆ పరమాతమను మించిన దైవిం లేదు - కింకర్యాన్ని మించిన పురుషారథిం లేదు
ఆచార్యాభిమానమును మించిన ఉపాయిం లేదు- భగవతపచార్యన్ని మించిన మోక్ష అవరోధిం లేదు.
అయన తన 120 సంవతారాల ప్రాకృత దేహధార్ణ సమయంలో 60 సంవతారాల్గ శ్రీర్ంగంలోను, 60
సంవతారాల్గ మిగిలిన సథల్లలోాను గడిపారు. ర్ంగనాథుని దికుకగా ప్దామసనంలో కూరుిని
ధాయనమగునలై శిర్ః కపాలంలోనునన బ్రహమర్ంధ్రంగుండా తమ ప్రాణాలిన వల్గవరించి ప్ర్మప్దానికి
తిరిగి ప్రయాణం చేశారు రామానుజుల్గ. ఆనాడు శనివార్ం , మాఘ శుదధ దశమి - మధాయహన
సమయం.
వందే వదాంత కరూపర్ చామీకర్ కర్ండకమ్ |
రామానుజార్య మారాయణాం చూడామణి మహరినశం ||
ప్ర్మప్దానికి విచేిస్త్రన రామానుజులని ఆపాయయంగా దగుర్కు తీస్తకునానరు శ్రీమనానరాయణ్మడు.
చిర్కాల్లనికి ఆ ప్ర్మాతమని చూస్త్ర ప్ర్వశులై పోయారు రామానుజుల్గ.
కొదిే సేపైన తరువాత మిగిలిన 80 సంవతారాల్గ కూడా లోకానునదధరించి ర్ండి అనానడు భగవానుడు.
48
ముఖయమైన అరాథల్గ:
భావము=ఆతమ, అభిప్రాయము, భావన; బాహయము=వల్గప్ల; గోవింద=గోవుల కధిప్తి; హరి=
విషుణవునకు నామాంతర్ము; బ్రహామండంబు=భూగోళ్ ఖగోళ్వదికము, అందలి లోకముల్గ.
చర్చరాఖిలము; విషుణవు=విశవమును వాయపంచి యుండువాడు; మహిమ=గప్పతనము;
విహిత=విధింప్ఁబడినది; విశావంతరాతుమడు=విశవము తన యందు కలవాడు; అచుయతుడు= స్త్రథరుడు;
శర్ణ=శర్ణ్మజొచుి;
అర్థం:
భగవంతుడిని గోవిందా, గోవిందా అని మీ హృదయం లోప్ల మరియు మీ చుటూు ప్రారిథంచండి
మరియు స్తతతించండి.
చర్ణం 1: సమసత దేవతల అవత్యరాల్గ శ్రీ హరియ తప్ప మరవరో కాదు; ఈ విశవమంత్య శ్రీహరియ
తప్ప మరవరో కాదు; వద మంత్రాల్గ మరియు మంత్రాలనీన శ్రీ హరియ తప్ప మరవరో కాదు; కాబటిు,
హరి, హరి, హరి, హరి అని ఎలావళ్ల్ల జపంచండి.
చర్ణం 2: ఓ! నా మనస్స! ఈ విశవంలో జరిగేవనీన శ్రీవిషుణవు సవయంగా చేస్త్రన కారాయల ఫలితమే.
విషుణవు విశవంలో అతయంత, అంతిమ, అతుయననతమైనవాడు. కాబటిు, విషుణవును ఎలావళ్ల్ల వతకడానికి
ప్రయతినంచండి.
చర్ణం 3: ఓ! నా మనస్స! (ఈ విశవం యొకక) ప్రార్ంభం మరియు అంతం (ఈ విశవం) మరవరో
కాదు, అచుయత నీవ. బృహతతర్ మరియు నిర్ంకుశ అస్తరులను చంపనవాడు మరవరో కాదు,
అచుయతుడే. వంకటాద్రి కొండపై ఉనన భగవంతుడు అచుయతుడు తప్ప మరవరో కాదు. నువవ. కాబటిు,
అతని ఆశ్రయం కోసం, అతని ర్క్షణ కోసం ప్రారిథంచండి, ఓ! నా మనస్స! అని అంట్టనానరు
అననమయయ.
త్యతపర్యం
ఇది మనస్తానకు బోధనము. ఓ జీవా నీవు గోవిందుని మనస్స సమరించు, బాహయంగా ప్ల్గకు. గోవింద
అని కొల్గవుము. అంటే, ఓ మనస్స! నీవది తలిచినా, చేయదలిచినా గోవిందుని సేవించు. ఆ
నామసమర్ణ చేయి. తరువాత మిగిలిన ప్నుల్గ చేయి.
51
నామ రూపే వాయకర్వాణి” -- ప్రతి జీవునియందును న్వను అను ప్రవశము చేస్త్ర నామ రూప్ములను
ఏర్పర్చుచునానను. అని విషుణవు చెపపన వద వాకయము. దీనిని బటిు విషుణవు విశావంతరాతుమడు.
విషుణవంటే సర్వవాయప్కుడని అర్ధము. “ఎందెందు వదకి చూచిన అందందే గలడు” అని భాగవతము.
దీనిని బటిు విషుణవును వదకుమని బోధనము.
మూడవ చర్ణము: అచుయతుడి సృష్ఠుకి ముందునానడు, సృష్ఠుంచిన వాడునూ ఆయన్వ. దీనికి ప్రమాణము.
“సదేవసోమేయద మగ్ర ఆసీత్” హరియ ఆదియందునానడు. సృష్ఠు ప్రళ్యాంతమందు నశిసేత హరియ
వటప్త్ర శాయిగా సృష్ఠు అంతమందుంట్టనానడని ఋష్ఠప్రోకతము. అచుయతుడంటే సృష్ఠు అంతమైన పదప్
కూడా నుండువాడని అర్ధము. రాక్షస్తలను సంహరించినవాడు అచుయతుడే. రాక్షస్సంతకుడు అనుపేరు
అచుయతునకే తగినది. తకికన దేవతల్గ నామ మాత్రంగా కొందరు రాక్షస్తలను సంహరించినట్టా
చరిత్రల్గనాన వార్ందరూ రాక్షస బాధలకు లోనైనవార్ష. అచుయతుడొకకడే రాక్షస్తలకు లొంగక
మూలవిరాట్టుగాను, అవత్యర్ములలోను రాక్షస్తలను సంహరించినది అచుయతుడొకకడే. ఆ అచుయతుడే
ఇప్పుడు వంకటాద్రిపై నునానడు. ఆ అచుయతుని శర్ణ్మ వడుము అని.
ద్రౌప్ది “శంఖ చక్ర గదా పాణ్య దావర్కా నిలయ అచుయత” అని అచుయత నామంతో శర్ణ్మ జొచిి
సతఫలము పందినది. అననమాచార్య స్సవమిపైన చెపపన ఆర్ష ప్రోకతము లనినయు మనస్తాన
నుంచుకొని స్సర్ధక నామములతో ఈ ప్దమును ర్చించారు.
సకల దేవతల అవత్యరాల్గ శ్రీ హరియ తప్ప మరవరో కాదు;
ఈ విశవమంత్య శ్రీ హరియ తప్ప మరవరో కాదు;
అనిన వద మంత్రాల్గ మరియు మంత్రాల్గ శ్రీ హరియ తప్ప మరవరో కాదు;
కాబటిు, హరి, హరి, హరి, హరి అని ఎలావళ్ల్ల జపంచండి, ఓ నా మనస్త!
ఈ విశవంలో జరిగేదంత్య శ్రీమహావిషుణవు చేస్త్రన కారాయల ఫలితమే;
వదాలనీన శ్రీమహావిషుణవు యొకక ప్రశంసల్గ మరియు స్తతతుల్గ;
విషుణవు విశవంలో అతయంత, అంతిమ, ఉననతమైనవాడు;
కాబటిు, ఎలాప్పుడూ విషుణవు కోసం వతకడానికి ప్రయతినంచండి, ఓ నా మనస్తా!
ప్రార్ంభం మరియు ముగింపు (ఈ విశవం) అచుయత తప్ప మరకటి కాదు;
బృహతతర్ మరియు నిర్ంకుశ అస్తరులను చంపనవాడు అచుయత తప్ప మరవరో కాదు;
వంకటాద్రి కొండపై ఉనన భగవంతుడు మరవరో కాదు అచుయత నీవ;
53
కాబటిు, అతని ఆశ్రయం కోసం, అతని ర్క్షణ కోసం ఎలాప్పుడూ ప్రారిథంచండి, ఓ నా మనస్తా!
ఆంతర్యము - మనస్స! తెలిస్త్రనట్టాండి తెలియని ఒక వింత ప్దం మనస్తా. మనసాంటే ఆలోచనల
సమాహార్ం. మనస్తా స్సవధీనమైతే బంధువవుతుంది. స్సవధీనంలో లేకపోతే శత్రువవుతుంది.
మనస్తాను తనమీద నిలిప శ్రదధగా సేవించిన భకుతడు ఉతతముడని స్సవమి బోధించాడు. (భగవదీుత06-
47) మనస్తాను నశింప్చేస్త్రన వాడు జాాని. ఇది అంత తేలిక కాదుగాని, ప్రయతినసేత కషుం కూడా కాదు.
అందుకు చాల్ల మారాుల్గనానయి. ఒక మార్ుం భౌతికమైన ఆలోచనల్గ వచిినప్పుడు - దానికి
వయతిర్షకమైన ఆధాయతికమైన ఆలోచన చేయటం. అననమయయ ఈ కీర్తనలో మనకు ఆ స్సధనా మారాునిన
ప్రబోధించాడు. ఉదాహర్ణకి ఏవవో పచిి పచిి ప్రేల్లప్నల్గ మాటాాడాలని మనస్తాలో ఒక ఆలోచన
వస్తతంది. దీనిని నిరోధించాలంట – (ఆలోచనని అంతం చేయటం) అస్సధయం కాబటిు, ఆలోచనా
మారాునిన మళాంచాలి. హరి హరి అని మాటాాడు. మాటాాడటమన్వ క్రియ జరుగుతుంది. నీ మనస్తా
సంతోష ప్డుతుంది. పచిి మాటల్గ మాటాాడితే వచేి ఫలిత్యల ప్ర్యవస్సనం తప్పుతుంది.
గోవిందా! గోవిందా!
గోవిందా అనన గోపాలకా అనాన ఒకటే అర్థం. గోవులను ర్క్షించేవాడు గోపాలకుడు. గో అంటే
సంసృతంలో వదాల్గ, ఉప్నిషతుతల్గ, ఆవుల్గ - ఇల్ల ర్కర్కాల అరాథల్గనానయి. గోవిందుడంటే
వదాల్గ, ఉప్నిషతుతల్గ, ఆవులను ర్క్షించేవాడు అని ఫలిత్యర్థం. వదాల్గ ర్క్షించే స్సవమిని
కొల్గవమంట్టనానడు అననమయయ. వదాలను ర్క్షించటమంటే ఆ వద పుసతకాలను ఇంటోా జాగ్రతత
పెటుమని కాదు. వదాలలో చెపపన ధరామలను పాటించమని ప్రబోధం. వదాల్గ, ఉప్నిషతుతలలో చెపపన
వాటిని ఆచరిసేత, గోవులను ర్క్షిసేత -ఆ గోవిందుడు నినున ర్క్షిస్సతడు. అల్ల చేసేత ఆయనను కొలిచినటేు
లెకక అని కవి సందేశం. నామ పారాయణ గప్పదే. దాని లోని ఆచర్ణా ప్రబోధం ఇంకా గప్పది.
హరిలోనివ బ్రహామండంబుల్గ!
బ్రహామండమంటే ప్రప్ంచము. ఆకాశానికి శబే గుణము ఉంది. వాయువుకి శబే, సపర్శ గుణాల్గ
ఉనానయి. అగినకి శబే, సపర్శ, రూప్ గుణాల్గ ఉనానయి. నీటికి శబే, సపర్శ, రూప్, ర్స గుణాల్గనానయి.
భూమికి శబే, సపర్శ, రూప్, ర్స, గంధ గుణాల్గనానయి. ఇవనీన కలిసేత బ్రహామండమైందని బ్రహమ
పురాణంలో ఉంది. (23 వ అధాయయము) ఈ బ్రహామండము వలగ ప్ండు వితతనంల్ల ఉంట్టందని పోలిక
చెపాపరు. ఈ మానవ శర్తర్ము బ్రహామండము యొకక స్తక్ష్మ రూప్ం. హరి బ్రహామండములో
54
మణికంఠ
56
05-04-2024 శుక్ర వార్ం – కృ. ఏకాదశి మధాయహనం గం. 1:26 ని. వర్కూ.
06-04-2024 శని వార్ం – మాస శివరాత్రి
09-04-2024 మంగళ్ వార్ం – ఉగాది – క్రోధి నామ సంవతారాది
17-04-2024 బుధ వార్ం – శ్రీరామ నవమి
19-04-2024 శుక్ర వార్ం – శుకా ఏకాదశి
23-04-2024 మంగళ్ వార్ం – హనుమాన్ జయంతి – పౌర్ణమి
27-04-2024 శని వార్ం – సంకసు హర్ చతురిధ
28-04-2024 శుక్ర మౌఢయ ఆర్ంభం
Planetary Movements
Sun enters the sign Aries on 14th and transits for the rest of the month.
Mars enters the sign Pieces on 23rd and transits for the rest of the month.
Mercury retrograde in Aries on 2nd to re-enter Pieces on 9th and becomes direct
on 26th for the rest of the month.
Jupiter continues Direct motion in Aries for the whole month
Venus enters the sign Aries on 25th to transit rest of the month.
Saturn continues transit in Aquarius.
Rahu / Ketu continue transit in Pieces/Virgo respectively for the whole month.
Uranus on Direct motion from 28th in the sign Aries
Neptune on Direct motion in Pieces
Pluto continues direct motion in Capricorn.
( మరింత 2024 సంవతార్ గ్రహ సంచార్ సమాచారానికి ఇదే సంచికలో చూడగలరు
57
(అప్సవయ చక్రల్గ)
కలియుగశకాబేముల్గ:5125;శ్రీశంకరాచారాయబేముల్గ2096;విక్రమార్కశకాబేముల్గ:2081;
శాలివాహనశకాబేముల్గ1946;శ్రీరామానుజాబేముల్గ1007;మధావచారాబేముల్గ-908;
భార్త సవతంత్రాబేముల్గ 77; ఆంగా అబేముల్గ 2024-2025.
ఈసంవతార్- రాజు-కుజుడు; మంత్రి - శని; సేనాధిప్తి - శుక్రడు; సస్సయధిప్తి–కుజుడు;
ధానాయధిప్తి - ర్వి; అరాాధిప్తి–శుక్రడు; మేఘాధిప్తి – శుక్రడు; ర్స్సధిప్తి –గురుడు;
నీర్స్సధిప్తి - కుజుడు
ఆరుద్రాప్రవశము: 21-6-2024, రాత్రి గం. 11-57-37 P.M. ఫలితముల్గ:– తిథి –పౌరిణమ – పూర్ణ
ఫలము స్త్రదిధంచును: వార్ము శుక్రవార్ము –శాంతి కల్గును; నక్షత్రము-మూల – శుభ ప్రదము : శుకా
యోగము –స్తవృష్ఠు కల్గగును: భవకర్ణము–సఖయము; మీన లగనము ససయసమృదిధ కల్గగును:
అర్ధరాత్రి కాలం - ధర్ల్గ అధికము, స్తవృష్ఠు నిచుిను
విశేషఫలము: రండూ సీినక్షత్రములే కావున స్తరుయడు కనిపంచక ఆకాశము మేఘావృతము, అగు
స్తచన. షనమండలము 5 వది కాన వాన లేమి స్తచితము
59
బుధ–శుక్ర యోగము: 19-4-2024 ప్గల్గ గం. 2: 17, ర్షవతి పై గలరు, స్తవృష్ఠు స్తచితము, 6-8-
2024: 8: 30 మఖ పై గలరు - స్తవృష్ఠు స్తచితము.12-3-2025: తెలా. గం. 4: 20 ఉతతరాభాద్రపై
స్తవృష్ఠు స్తచితము
అనావృష్ఠు యోగాల్గ: 17-6-2024: స్స. గం. 6: 05, మృగశిర్ పై అనావృష్ఠత స్తచితము
3-11-2024 రాత్రి గం. 8: 43, గురు శుక్రల్గ సమసప్తకము - అనావృష్ఠు యోగము
8-12-2024: ప్గల్గ గం. 2: 16, గురు ర్వుల్గ సమసప్తకము అనావృష్ఠు స్తచితం.
మేఘనిర్ణయము: దారుణ మేఘము-గాలితో కూడుకునన గప్ప వర్షము కురియును. దేశమంత్య నీరు
నదులై ప్రవహించును,
వాయునిర్ణయము 3 వంతుల గాలి, 2 వంతుల వర్షము కురియును. ఆఢక నిర్ణయములో 2 తూముల
వర్షము కురియును.
ప్శుపాలకుడు–యముడు- గోషుప్రావకుడు – బహిషకర్త –శ్రీకృషుణడు, ప్శు సమృదిే, గోవుల్గ
సమృదిేగా పాల్గ ఇచుిను. సర్వ ఆదాయము 96; సర్వ వయయము 108.
నర్మదానది పుషకర్ నిర్ణయము: బృహసపతి వృషభ రాశి చార్ 1-5-2024 మధాయ. గం. 12: 10 ని. క్రోధి
నామ సంవతార్, చైత్ర మాస, బ. అషుమి, బుధవార్ము, శ్రవణా నక్షత్ర 2 వ పాదము, శుభ యోగము,
బాలవ కర్ణము, శుక్ర హోర్, కరాకటక లగనమందు ప్రవశము కావున 12-5-2024 వర్కు పుషకర్
కాలము. స్సననాది పుణయ కారాయల్గ ఆచరించేది
మార్ుము : మధయప్రదేశ్ అమర్కంటక్ ప్రాంతము నుండి ప్శిిమ మహారాష్ట్రా మీదుగా - గుజరాత్
మీదుగా ప్రవహించి అర్షబియా సముద్రములో కల్గస్తతంది.
అమర్ కంటక్ మరియు ఓంకార్షశవర్ జ్యయతిరిాంగము ప్రాంత్యల్గ పుణయస్సననానికి అనువైనవి.
ఓంకార్షశవర్ ఇండోర్ ప్టుణానికి 77 కి.మీ దూర్ము.
ప్రతయబే యోగ ప్ంచకము: 1)జేయషి శుకా పాడయమి 7-6-2024 శుక్రవార్ము.
ఫలితము: ప్రజా క్షేమము, ప్రజారోగయ స్తఖం, స్తవృష్ఠు, సర్వదేశములయందు ససయవృదిే.
2)ఆష్ట్ఢశుకా ప్ంచమి: 11-7-2024 గురువార్ము - దేశ స్తభిక్షము, ప్శువృదిే
3) ఆష్ట్ఢ శుకా నవమి: 15-7-2024 సోమవార్ము, స్సవతి - అధిక గాల్గలతో వరిషంచి భూమి
ప్ండును.
60
నిజ కర్తరి 11-5-2024 6: 53 a.m నుండి 28-5-2024 వర్కు కృతితక 1 నుండి రోహిణి 1 వ పాదము
పూరిత అగు వర్కు జరుగును. రోహిణి 4 పాదాల్గ 8-6-2024 వర్కు జరుగును ఈ కాలములో అధిక
ఉషణము ఉండుటచే సమసత గృహ నిరామణ ప్నుల్గ ఆపవయుట మేల్గ, ఎందుకనగా చెకకల్గ,
ఇనుము,స్త్రమెంట్ట కలయికల్గ లో వాయకోచ సంకోచాల్గ ఉండుటచే నిరామణ లోపాల్గ ఏర్పడును. ఇది
శాసి అనుభవముతో ఇచిిన స్తచన. మిగత్య వివాహాది కారాయల్గ చేస్త్రకొన వచుిను
భార్త్ లో ఈ స్సరి గ్రహణముల్గ కనిపంచవు
1) 8-4-2024: సంపూర్ణ స్తర్యగ్రహణము–ర్షవతి 3 నక్షత్రములో మీనరాశి– కనిపంచు
ప్రాంతముల్గ–ప్శిిమ యూర్ప్, ఉతతర్ అమెరికా ఎకుకవ భాగము, దక్షిణ అమెరికాలో ఉతతర్
భాగము, ప్స్త్రఫిక్, అటాాంటిక్, ఆరికటిక్,
2) 18-9-2024: పాక్షిక చంద్రగ్రహణము – పూరావభాద్ర 4 నక్షత్రములో మీన రాశి – కనిపంచు
ప్రాంతముల్గ –యూర్ప్, దక్షిణ ఆగేనయ ఆస్త్రయా, ఆఫ్రికా ఎకుకవ భాగము, ఉతతర్ అమెరికా,
ఎకుకవగా దక్షిణ అమెరికా, ప్స్త్రఫిక్, అటాాంటిక్, హిందూమహాసముద్రము, ఆరికటిక్, అంటారికటికా
3) 2-10-2024: పాక్షిక స్తర్య గ్రహణము హసత 2 నక్షత్రములో కనాయరాశి – నైరుతి దక్షిణ అమెరికా,
ఫస్త్రఫిక్, అటాాంటిక్, అంటారికటికా,
4) 14-3-2025: సంపూర్ణ చంద్రగ్రహణము: ఉతతర్ 1 నక్షత్రము: కనాయరాశి, కనిపంచు ప్రాంతముల్గ:
యూర్ప్ ఎకుకవ భాగము, ఈశానయ ఆస్త్రయాభాగము, ఆసేరలియా ఎకుకవ భాగము, ఆఫ్రికాలో ఎకుకవ
భాగము, ఉతతర్ అమెరికా ఎకుకవ భాగము, దక్షిణ అమెరికాలో ఎకుకవ భాగము, ప్స్త్రఫిక్, అటాాంటిక్,
ఆరికటిక్, అంటారికటికా,
5) 29-3-2025: పాక్షిక స్తర్యగ్రహణము--ఉతతరాభాద్ర -మీనరాశిలో - కనిపంచు ప్రాంతముల్గ:
యూర్ప్ ఎకుకవ భాగము, ఉతతర్ ఆస్త్రయా, వాయువయ ఆఫ్రికా, ఉతతర్ అమెరికా ఎకుకవ, అటాాంటిక్,
ఆరికటిక్.
మకర్ సంక్రమణ ఫలితముల్గ: 14-1-2025 ఉద. గం. 8: 47 క్రోధి నామ సం. పుషయమాస, బహుళ్
పాడయమి, మంగళ్ వార్ము, పునర్వస్త 4, విషకంబ యోగము, బాలవ కర్ణము, కరాకటక రాశి,
కుంభ లగనమందు, ప్గల్గ, ఉదయము ప్రవశము.
ఫలితముల్గ: మంగళ్వార్ము – వారాధిప్తి కుజుడు కావున – మహోదర్ నామము, చోరులకు
కీడు, మార్షడు దళ్ స్సననముచే మహాభీతి కల్గగును, వయధ, దురిాక్షము, చోర్ భయము కల్గగును.
62
కర్ణ ఫలము: బాలవ కర్ణము-ర్కత వర్ణ వసి ధార్ణచే రోగదాయకము, చందన లేప్నముచే, విష
నాశనము, జాజి పుషప ధార్ణచే స్తశోభనము, ముతయ ధార్ణచే శుభ దాయకము, వండి పాత్ర
భోజనము – స్తభిక్షకర్ము, పాయసము భుజించుటచే ప్శు నాశనము, అర్టి ప్ండు భుజించుట
వలన - ఫల నాశనము, బిండి అను ఆయుధము ధరించుటచే చతుష్ట్పద జంతువుల్గ నశించును, ర్కత
వసిము ధరించడము వలన మహా యుదధదాయకము, పులి వాహనముచే అర్ణయము నందు మృగ
నాశనము, క్రోధ ముఖముచే జన నాశనము, కూరుిని ఉండుట వలన మధాయర్ాము, దక్షిణ గమనము
వలన దక్షిణ దేశములకు కీడు.
తిథి ఫలము: బహుళ్ పాడయమి కావున-శుభప్రదము, కృషణ ప్క్షము కావున స్తభిక్షము, క్షేమము,
ఆరోగయము; నక్షత్ర ఫలము: పునర్వస్త 4 విరోధము కల్గగును, ప్రాత: కాలము చే రాజయ నాశనము.
కుంభ లగనము వలన - ప్ంటల్గ పుషకలముగా ప్ండును.
ఉప్నాయకుల్గ:1. పురోహితుడు: కుజుడు, 2. ప్ర్తక్షకుడు: చంద్రుడు, 3. గణకుడు: బుధుడు, 4.
గ్రామపాలకుడు: శని,5.దైవజుాడు: శుక్రడు, 6.రాష్ట్రాధిప్తి: కుజుడు:7. సర్వదేశోదోయ గాధిప్తి: శని ,
8. జంతు శాఖ కుజుడు, 9. ప్శుసంవర్ధక శాఖ –శుక్రడు: 10. దేవాదాయ శాఖ –కుజుడు. 11.
పురుష్ట్ధిప్తి: శుక్రడు, 12. గ్రామనాయకుడు: చంద్రుడు, 13. వస్సిలకధిప్తి: గురుడు, 14.
ర్త్యనధిప్తి: శని 15. అటవీశాఖ: ర్వి, 16. జంగమాధిప్తి: కుజుడు; 17. సరాపధిప్తి: బుధుడు, 18.
మృగాధిప్తి: శుక్రడు: 19. శుభాధిప్తి: కుజుడు, 20. సీిలకధిప్తి: శుక్రడు, 21.గుర్రాలకధిప్తి: శని.
ప్రభవాద 60 సంవతార్ముల కాల చక్రములో శ్రీ క్రోధి నామ సంవతార్ము 38 వది వర్ష లగనము
ప్రిశీలించగా ధనుర్ాగనము మూల 4 పై కలదు. లగానధిప్తి గురుడు ప్ంచమములో భర్ణి 4పై కలడు,
వక్ర బుధుడు 7-10 అధిప్తిగా అశవని 1 పై, గురుని కలయిక. శని ఆచాఛదన గలదు. తృతీయములో 5-
12 అధిప్తి కుజుడు, 2-3 అధిప్తి సవక్షేత్ర శని కలయిక, చతురాథధిప్తి గురుడు ప్ంచమములో, చతుర్థ
ములో భాగాయధిప్తి ర్వి, అషుమాధిప్తి చంద్రుడు, షషి ల్లభాధిప్తి శుక్రడు, రాహువు తో గలరు.
ప్ంచమాధిప్తి కుజుడు తృతీయములో సవక్షేత్ర శని కలయిక, షష్ట్ిధిప్తి శుక్రడు చతుర్థములో
ఉతరాభాద్రపై కలడు కుజ దృష్ఠు షష్ట్ినికి కలదు., ర్వి, చంద్ర , రాహు కలయిక; అషుమాధిప్తి చంద్రుడు
ర్షవతి 3 పై ఉండి ర్వి, శుక్ర రాహు కలయికలో కలడు రాహు దృష్ఠు అషుమానికి కలదు. భాగాయధిప్తి ర్వి
ర్షవతి 3 పై ఉండి చంద్ర, శుక్ర , రాహు కలయిక. భాగయ స్సథనానికి కుజ, శని, గురు, దృషుుల్గ కలవు.
ల్లభాధిప్తి శుక్రడు చతుర్థములో ర్వి, చంద్ర, రాహు కలయికలో కలడు. ల్లభానికి గురు, బుధుల
63
దృష్ఠు కలదు. వయయాధిప్తి కుజుడు శతభిషము 4 పై ఉండి తృతీయాధిప్తి శని కలయిక, శని దశమ
దృష్ఠు వయయానికి కలదు.
వర్షలగనము దేశ ప్రజల ఆరిథక ప్రిస్త్రథతి బాగు ప్డే గ్రహస్త్రథతి, దేశ నాయకుల మధయ స్సఫలయత
కల్గగును, పాలనా వయవహార్ముల్గ ఆరిథకాభివృదిే నిచుిను. దేశ క్షేమ నిర్ణయాల్గ ప్రజార్ంజకముగా
ఉండును, దేశ స్సర్వభౌమాధికార్ము ప్టిషుప్డును.
వాయపార్ బాయంకింగు విధానములో ప్ల్గ మారుపల్గ చోట్ట చేస్త్రకొనును, రాషర వనరుల లబిధ
చేకూరును. ఆరిథకాభివృదిే ర్షట్ట పెరుగును. ప్నునల్గ - ఖరుిలపై సమతులయత పాటించే కాలము,.
విప్ావ ర్చనలతో పాట్ట, ఆధాయతిమక ర్చనల్గ స్సగు కాలము, వాహన ప్రమాదముల శాతము
పెరుగును. నూతన స్సంకేతిక విధాన వృదిధ కల్గగును, సంఘ వయతిర్షక వయకుతల విజృంభణ చవి
చూచెదరు. దేశ సరిహదుే తగవుల్గ పడ చూపును
రోడుా - ర్హదారుల్గ స్తగమము అగు స్తచన. ప్ంటల్గ సమృదిధగా ప్ండును, గృహ, భూ సంబంధ
వయవహార్ముల్గ జటిల మగును. ట్రానుా పోరుు ర్ంగములో పెను మారుపల్గ కల్గగును. ప్రభుతవ
ప్రతయరుథల కూటముల్గ ఏర్పడు స్తచన.
శిశు కేాశాల్గ స్తచితము, జీవన వృదిధ ర్షట్ట పెరుగు స్తచన, బులియన్ మారకట్ మొగుు చూపును,
సంగీత - స్సహితయ ర్ంగాల్గ సమ స్సథయిలో ఉండే స్తచన, విదాయలయాల్గ పురోభివృదిధ స్తచితము,
ఆరోగయ కేంద్రముల్గ ఆధునికీకర్ణకు నోచు కొనును. రోగాల వృదిధ అరికటుబడును, ప్రజారోగయముపై
శ్రదే వహించవలస్త్రన కాలము, సముద్ర సేన ఉననతి కల్గగును, కారిమక వర్ు సమసయల్గ ప్రిష్ట్కర్మగు
స్తచనల్గ, విదేశీ లబిధ స్తచితము, ఆందోళ్నల్గ అరికటుబడును,
దేశ విదేశీ సంబంధాల్గ బాధకానికి లోనగును, ఆశించి నంతగా విదేశీ ఒప్పందాల్గ అనుకూలము
కాదు. ఎకుకవగా కృష్ఠ చేయాలి. యుదధము శాంతి అనునది సమస్సయతమకముగా ఉండును. సెప్ుంబర్
న్ల జాగ్రతత వహించవలస్త్రన కాలము, సేనహ సంబంధాల్గ వయతిర్షక ఫలిత్యల్గ ఇచుిను, మంత్రి
మండలిలో భేదాభిప్రాయాల్గ కల్గు స్తచన. పోలీస్త శాఖ బాధకానికి లోనగును
ఆతమ హతయల శాతము పెరుగును, ప్రభుతవ వయతిర్షక సంఘటనల్గ చోట్ట చేస్త్ర కొనును, ప్రభుతవ వయతిర్షక
వాదుల్గ బయట ప్డుదురు, ర్క్షణ శాఖకు సవాల్గ వంటి కాలము, రైలేవ ప్రయాణీకులకు సమసయల్గ
అధిక మగును.
64
నాయయ సలహాల్గ, నాయయవతతల నిర్ణయాల్గ కఠోర్ముగా ఉండే స్తచన, కోరుు ల్లవాదేవీల్గ జటిల
మగును, ధర్మ సంసథల్గ ఇర్కాటములో ప్డే స్తచన. ప్రభుతవ ధారిమక సలహాదారుల స్త్రథతి, ధర్మ
సంబంధ వయవహార్ముల్గ, దేవాలయ శాఖలలో అనుకూల ప్రిణామమునకు ఎకుకవ కృష్ఠ చేయ
వలెను. మంత్రి మండలిలో మారుపల్గ కల్గగును. విదేశీ వయవహార్ముల్గ ఆచి తూచి వయవహరించిన
అనుకూల మగును. విమాన యాన సంసథలలో మారుపల్గ అవసర్ము, వాయు ప్రయాణ ప్రమాదాల్గ
స్తచితము.
ప్రభుతవ ఉదోయగుల్గ మనోవైకల్లయలకు గురి అగు స్తచన, వారి సేవల్గ ఆటంకాల్గగా ఉండును,
పాలకుల్గ క్రియా శీలక నిర్ణయాల్గ తీస్త్రకొన్వ కాలము, బాయంకుల్గ సతబధతకు లోనగును.
పార్ామెంట్ట నూతన కార్య వర్ు ప్రణాళకలకు స్త్రదధప్డే కాలము, విదేశీ పెట్టు బడుల్గ
స్సనుకూలమయయ కాలము, విదేశీ సహకార్ లబిధ స్తచితము,
సంఘ వయతిర్షక శకుతల విజృంభణ కల్గగును, న్వరాల్గ అధికము, బాాక్ మారకట్ పుంజుకొనును,
హతయల్గ ఎకుకవ స్తచన.
జగలాగనము: వృశిికము అనూరాధ 2 పై కలదు, లగానధిప్తి కుజుడు 4 ఇంట సవక్షేత్ర శని తో కలడు,
చతుర్థములో సవక్షేత్ర శని పూరావభాద్ర 1 పై కలడు. కుజ కలయిక, ప్ంచమములో 8-11 అధిప్తి వక్ర
బుధుడు ర్షవతి 4 పై ననూ, 7-12 అధిప్తి శుక్రడు ఉతతరాభాద్ర 4 పై ననూ, రాహువు ర్షవతి 2 పైనను
కలస్త్ర ఉండెను. షషిమములో 2-5 అధిప్తి గురుడు భర్ణి 4 పై ననూ, దశమాధిప్తి ర్వి అశవని 1 పై
ననూ కలరు, భాగాయధిప్తి చంద్రుడు అషుమములో మృగశిర్ 4 పైననూ, ల్లభములో కేతువు హసత 4
పైననూ కలరు. గురు దృష్ఠు 10, 12, 2 రాశులపై కలదు, శని దృష్ఠు 6, 11, 1 పై కలదు. రాహు దృష్ఠు 9,
11, 1, రాశులపై కలదు. చంద్రుడు బాధకుడిగా అషుమ స్త్రథతి, నవాంశలో నీచ, గురు, శుక్ర కలయిక.
దేశ ఆంతర్ంగిక స్త్రథతి సమనవయ లోప్ము కల్గగుచుండును, దేశ పాలనా వయవహార్ముల్గ
నిరమహమాటంగా అమల్గ జరిపే గ్రహస్త్రథతి, దేశ క్షేమము కొర్కు కఠిన నిర్ణయాల్గ తీస్త్రకొన్వ కాలము.
దేశ ప్రజల్గ వైర్స్ బారిన ప్డే స్తచన, అయిననూ కోల్గకొన్వ స్త్రథతి, ప్నునల రూపేణా ఆదాయవృదిే,
ఖరుిల్గ అధికము అగును. ర్వాణా ర్ంగములో అప్శ్రుతుల్గ కల్గగును, మోటారు, రైలేవ శాఖలలో
ప్రమాదాల శాతము పెరుగును. స్సుక్ మారకట్ మంద గమనము ఆట్ట పోట్టల్గ తప్పవు, వారాత ప్త్రికల
నిర్వహణ స్సమానయము.
65
ట్రానుా పోర్ు ర్ంగములో ఆందోళ్నల్గ చోట్ట చేస్త్ర కొనును, ప్రభుతవ ప్రతయరుథల మధయ విభేదాలతో
కూడిన కూటముల్గ ఏర్పడును, గృహ, భూసంబంధ వయవహార్ములలో సమసయల్గతపననము కాగలవు.
ఖనిజ వనరుల వలా లబిధ కల్గగును.
కళ్ల ప్రాంగణముల్గ వృదిే పందును, సంగీత అనుబంధ కళ్ల్గ ప్రాచుర్యము పందును, శిశు
కేాశాల్గ స్తచితము, ఆభర్ణాల అమమకాల్గ పెరుగును, విదాయరిథ వర్ుములో అలజడుల్గ స్తచితము.
అలజడుల్గ అరికటుబడును, శసి విదయల్గ మెరుగు ప్డును, రోగాల్గ వాటి ఉధృతి తగుును, విదేశీ
సహకార్ లబిధ స్తచితము.
విదేశీ వయవహార్ముల్గ ఆచి తూచి వయవహరించవలస్త్రన గ్రహస్త్రథతి, సేనహసంబంధముల్గ ఎకుకవ
శాతము వయతిర్షకతల్గ చోట్ట చేస్త్ర కొనును. మంత్రితవ శాఖలలోనూ, పలీస్త శాఖలలోనూ అనను
కూలత పడచూపును.
ఆతమ హతయల శాతము పెరుగును. పాలకులకు, అధికారులకు మానస్త్రక వైకల్లయల్గ కల్గగును
వాయుప్రమాదాల్గ స్తచితము, నిగూఢ చటాుల్గ రూపందే గ్రహస్త్రథతి, ఇతర్ రాషర వాయపార్ముల్గ
సమస్సయతమక మగును, ప్రభుతవ ధారిమక సలహా దారుల స్త్రథతి బాధకానికి లోనగును.
పాలకుల నిర్ణయాల్గ కార్య రూప్ము దాలేి గ్రహ స్త్రథతి, చతురివధ బలగముల్గ ప్టిషిప్డును,
బాయంకుల్గ వనుకంజలో ఉండును.
పార్ామెంట్ట క్రియాశీలక నిర్ణయాల్గ అమల్గ జరిపే కాలము, చటు సభలలో మారుపల్గ చేరుపల్గ
జరుగును.
ధారిమక సంసథలను, అనాధ శర్ణాలయాలను ఆదుకోవలస్త్రన గ్రహస్త్రథతి, వాహన చోరుల్గ అధికము,
ఖరుిల్గ అధికమగును.
రాజాది నవ నాయకుల ఫలితముల్గ 2024-25
సర్షవజనాః స్తఖినోభవంతు
67
కేతు కేతు
శుక్రనితోను సంయోగం మేషంలో. ర్వి, బుధ, శుక్రలతో రాహువు కలయిక మరియు సప్తమాధిప్తియగు
చంద్రునితోను. ఈ సంయోగములవలన రాషరప్రభుతవము అన్వకసమసయల న్దురకను స్తచనల్గననవి.
సప్తమాధిప్తి చంద్రుని (ప్రతిప్క్షము) చతుర్థకేంద్రములో కలయిక ప్రతిప్క్షంవారి బలము స్సమానయమన్వ
గ్రహించగలము. మరియు రండుప్క్షముల్గ బలహీనమగును. మిశ్రమప్రిస్త్రథతి ఏర్పడగల స్తచనల్గననవి.
ధనాధిప్తి శని తృతీయస్త్రథతి వలన రాషర ఆరిథకస్త్రథతి స్సమానయం మరియు ఆందోళ్న ప్రిస్త్రథతుల్గండును.
తృతీయములో చతుర్థ, వాహనాధిప్తియగు కుజునితో సంయోగము అప్పటి కవసర్మగు ప్రిస్త్రథతులను
స్తలభముగా సమరిథంచుకోగల అవకాశముననది. ఋణబాధల్గ అధికమగును. ప్రజలకిచిిన
వాగాేనములమేర్ కొనినసంక్షేమప్థకముల్గ ప్రవశపెటుగలరు. ఇతర్రాషరములతో సంబంధముల్గ
సంతృపతకర్ంగా ఉండవు. ఈ విషయములలో కోరుుప్రమేయము, జ్యకయముల్గ అనివార్యమగును.
జగలాగన విశేాషణ:
జగలాగానధిప్తి (వృషభం) శుక్రడు, అషుమ, ల్లభాధిప్తియగు గురునితో ప్రివర్తన పందటం, భాగయ,
రాజాయధిప్తియగు శనితో సంయోగం చెందటం స్త్రథర్మైన, చకకని ప్రిపాలన జర్గగలదని స్తచిస్తతననవి.
ధన, ప్ంచమాధిప్తియగు బుధుడు చతుర్థ, వాహనాధిప్తియగు ర్వితో కలస్త్ర బుధాదితయయోగము
ఏర్పడినది. లగన, షష్ట్ిధిప్తి శుక్రని ఉచిస్త్రథతి మీనంలో శనితో కలయిక. అందువలన దేశ ఆదాయముల్గ
వృదిధ చెందుతూ, ఆరిథకర్ంగంలో పురోభివృదిధ ఉండగలదు. ఈ కలయిక వలన ప్నునల వస్తల్గ
అధికమగును. మరియు నూతనప్నునల్గ కూడా విధించే అవకాశముననది.
కుజుని వీక్షణ చతుర్థమగు స్త్రంహంపై మరియు చంద్రుని స్త్రథతి, గురుశుక్రల ప్రివర్తన వలన జల్లశయముల్గ
మధయమంగా ఉండగలవు. ఈ కార్ణము వలన జలవివాదముల్గ అధికమగును. గృహనిరామణముల్గ,
ప్రాజెకుుల్గ మందకొడిగ స్సగును. మరియు భూవివాదముల్గ పెరుగుటయ కాక ప్రభుతవసథల విషయములలో
కూడ వివాదముల్గ ఏర్పడు స్త్రథతుల్గండును.
ప్ంచమాధిప్తి వయయస్త్రథతి వలన ప్రభుతవనిర్ణయములకు కోరుు ప్రమేయముల్గ అధికమగును. సప్తమ,
వయయాధిప్తి కుజుడు దిగబలము వలన ప్రతిప్క్షముల్గ బలప్డును. మరియు ఇతర్దేశములతో
వాణిజయప్ర్మగు ఒప్పందముల్గ ఉండగలవు. క్రీడార్ంగములో కూడా అభివృదిధ ఉండగలదు. స్తమారుగా
మన దేశ కీరితప్రతిషిల్గ పెరిగే అవకాశముననది.
69
ఆకాశములో స్తరుయడు ప్రిభ్రమించే మారాునిన “ర్వి మార్ుము” అందురు. అంటే స్తరుయడు ప్న్నండు
రాశులగుండా ప్రయాణించి ఏడాదికి ఒక చుట్టు తిరిగి వచేి మార్ుము. ఇది స్త్రథర్ంగా ఉంట్టంది
(వాసతవానికి ఇది స్తరుయని చుటూు తిరుగుతునన భూకక్షా). ఈ ర్వి మారాునిన 23 ½ డిగ్రీల వాల్గలో
భూమధయ ర్షఖ రండు బిందువుల వదే ఖండిస్తతంది. ఈ ఖండన బిందువులను “విషవతుతల్గ”
(equinoxes) అని అందురు. ఒకటి వసంత విషవతుత, రండు శర్దివషవతుత. వసంత విషవతుతను (ఉతతర్
విషవతుత) ప్రార్ంభ బిందువుగా సీవకరించి రాశి చక్రనిన 12 భాగాల్గ చేసే ప్దధతిని “స్సయన” రాశి
చక్రము అందురు. ఈ బిందువు స్త్రథర్ంగా ఉండదు. సంవతారానికి 50.24 సెకనుల చొప్పున ఈ బిందువు
స్తమారు 26,000 సంవతారాలకు ఒకస్సరి రాశి చక్రము మొతతము పూరితగా తిరుగుతుంది. అశివనాయది
నక్షత్రాల ఆధార్ంగా ఏర్పడిన రాశి చక్రనిన “నిర్యన” రాశి చక్రము అని అందురు. ఇది స్త్రథర్మైన రాశి
చక్రము. స్సయన రాశి చక్రనికి, నిర్యన రాశి చక్రనికి గల దూరానిన “అయనాంశ” అని అందురు.
లహరి అయనాంశ ర్తత్యయ స్తనన అయనాంశ క్రీ.శ. 285 సం. ఆదివార్ం 22.3.285 నాటి 21 గం. 27
ని. (IST) స్సయన ర్తత్యయ, నిర్యన ర్తత్యయ చిత్యత నక్షత్ర స్తఫటం 1800 0’ 03” ఒకటే అయినది. భార్త
ప్రభుతవము వారు ఏరాపట్ట చేస్త్రన Calendar Reforms Committee నిర్ణయించినది కూడా క్రీ.శ.
285 సం. కావున ఇదియ సరియైనది. నిర్యన ప్దేతి ర్తత్యయ లగన స్తఫటం, భావ స్తఫటం, గ్రహ స్తఫటం
నిర్ణయించడానికి అయనాంశ తప్పనిసరిగా అవసర్ముననది. పాశాితయ (Western) జ్యయతిషయం లో
స్సయన ప్దేతిని, వైదిక (Vedic) జ్యయతిషయం లో నిర్యన ప్దధతిని అనుసరిస్తతనానరు
.
డా॥ కె. యన్. స్తధాకర్రావు రావు:
70
క్రోధినయబ్దే ససయసమృదధయః
(సంవతార్ ఫలిత్యల్గ - దేశ గోచార్ం)
డా. వి. యన్. శాస్త్రి (M):9866 24 2585
లగనం Ak Amk Bk Mk Pk Gk Dk
ధనస్తా చంద్ర ర్వి గురువు శని కుజ శుక్ర బుధ
02:24 25:12 25:12 24:50 20:16 18:53 10:16 00:34
71
సవస్త్రతశ్రీ చాంద్రమాన - ప్రభవాది 60 సంవతారాల కాల గణనంలో 38వది (అషు త్రిమశతతమ) యయిన
క్రోధి నామ సంవతార్ం మీనరాశిలో 25°-12' వదే ర్విచంద్రుల కలయికతో నూయఢిలీా కేంద్రంగా 08-
04-2024 సోమ వార్ం రాత్రి గం11:51ని”కు చైత్రశుదధ పాడయమితో ప్రార్ంభం అవుతోంది.
దేశగోచార్ంలో 02:24 వదే ధనూ రాశిలో లగనం స్తఫట మవుతూ మేష నవాంశను పందింది.
లగనం కేతు నక్షత్రంలో స్తఫటం కావడం లగానధిప్తి ప్ంచమంలో వరోుతతమ బుధునితో స్త్రథతం వలా .
ప్రజలలో సనాతన ధర్మం వలిా విరుస్తతంది. దేశం అనిన ర్ంగాలలో పురోగతి స్సధిస్తతంది.
ర్వి 7.54 రూపాల బలంగా నుండటం, లగాననికి గురు వీక్షణ వలా వాయధుల్గ నియంత్రణలో
నుండగలవు. ప్రభుతవ ప్ర్ంగా సతవర్ చర్యల్గ తీస్తకోబడత్యయి.
విదేశీ సంబంధాల్గ, ఒడంబడికల్గ, యుదధ వాత్యవర్ణం, ప్రతిప్క్ష పార్తుల్గ మొదలగు విషయాలను
సప్తమం స్తచిస్తతంది. సప్తమాధిప్తి వరోుతతమ బుధుడు లగానధిప్తి గురువుతో కలస్త్ర ప్ంచమం లో
నునానడు. ఇది శుభ ప్రిణామం. వివాహ సంబంధాలలో చటుబదధ ప్రోత్యాహం లభిస్తతంది. ప్రతిప్క్ష
పార్తుల అనైకయత వలా కేంద్ర ప్రభుతవ ఎజెండా: ఉమమడి పౌర్ సమృతి (Uniform Civil Code)
కార్యరూప్ం దాల్గస్తతంది. కాని అంత స్తల్గవు కాదు. అడుగడుగునా అభయంతరాల్గ వయకత
మవుతూంటాయి.
దశమం దేశగోచార్ంలో ప్రభుత్యవనిన, ప్రభుతవ ప్నితనానిన స్తచిస్తతంది. దశమ స్సథనంలో సహజ
అశుభ గ్రహంకేతువు, అధిప్తి బుధుడు వక్రించడం రాహువుతో ర్వి గ్రహణ యుకుతడు కావడంతో
బాట్ట వీక్షణ వలా దశమ స్సథనం కొంత బలహీన మవుతోంది. కేంద్ర ప్రభుత్యవనికి అడుగడుగునా
ఆటంకాల్గ ఎదుర్వుత్యయి. విదేశీ శకుతల ప్రభావం కూడా కొంత ఉంట్టంది. ప్రభుతవ అధికారుల్గ ఒతితడి
ఎదురోకవలస్తంట్టంది.
అషుమం ప్రభుతవం యొకక ఆయురాేయానిన తెల్గపుతుంది.అల్లాగే కరువు-కాటకాల్గ, అంట్టవాయధుల్గ
అకాల మర్ణాల వలా ప్రజలకు ఇబబందుల్గ కూడా స్తచిస్తతంది. అధిప్తి చంద్రుడు బలహీనమవడంతో
కేంద్ర ప్రభుత్యవనికి అడుగడుగునా ఆటంకాల్గ ఏర్పడత్యయి. కనీసం రండు (dual sign) సందరాాలలో
విదేశాలనుంచి ఎదురుదెబబ తగలవచుి లేదా ప్రభుతవంలో ప్రముఖులగురించి విచార్ం వలాడించ
వలస్త్ర రావచుి.
నవమం దావరా నాయయస్సథనాల్గ, మత, ధారిమక విషయాల్గ, శాసి విషయాల్గ మొదలగు అంశాల్గ
తెల్గస్తకోవచుి. నవమాధిప్తి ర్వి చంద్రుడితో ఒకే డిగ్రీలో యుతి. ర్వి బలంగా నునాన, రాహువుతో
కలయిక నవమానిన రండు సహజ పాప్ గ్రహాల్గ కుజ-శనుల వీక్షణ వలా . ఎవర్యినా నాయయాధికారి
ఆరోగయం క్షీణించ వచుి. దేవాలయాలలో అనవసర్పు జ్యకయం పెరుగుతుంది. మత మారిపడులకు
అవకాశం.
ఏకాదశం ప్రభుతవ ఆదాయానిన (fiscal) స్తచిస్తతంది. ల్లభ స్సథనాధిప్తి శుక్రడు ఉచి నవాంశలో
సవస్సథనం వలా, ఇంకా స్సథనానిన రండు శుభ గ్రహాల్గ గురు బుధుల వీక్షణ విదేశీ వాణిజయం ఊపు
అందుకొంట్టంది. ప్రభుతవ ఆదాయం పెరుగుతుంది.
73
దావదశానిన శని వీక్షణ, అధిప్తి కుజునితో యుతి కలస్త్ర దావదశభావం ఒకర్కంగా బలహీనంగా ఉంది
సరిహదుేలలో ర్హసయ విద్రోహ చర్యల్గ పెరిగే అవకాశం. విదేశీ విద్రోహ సంసథలనుంచి కూడా
సహకార్ం అంతర్ుత శత్రువులకు అందవచుి. ప్రభుతవం ఈ విషయములో తగు జాగ్రతతల్గ
తీస్తకోవాలి.
గ్రహణాల్గ: ఈ సంవతార్ం, సంపూర్ణ స్తర్య గ్రహణము, కంకణాకార్ స్తర్య గ్రహణము, పాక్షిక
స్తర్య గ్రహణం , సంపూర్ణ చంద్ర గ్రహణము, పాక్షిక చంద్ర గ్రహణము మొతతం 5 ఏర్పడుతునానయి.
ఇవమీ కూడా భార్త్ లో ఈ స్సరి కనిపంచవు. వివరాల్గ క్రింద చూదాేం.
1) 8-4-2024: సంపూర్ణ స్తర్యగ్రహణము–ర్షవతి 3 నక్షత్రములో మీనరాశిలో ప్డుతుంటే, క్రోధి
నామ సంవతార్ం ప్రార్ంభం. కనిపంచు ప్రాంతముల్గ–ప్శిిమ యూర్ప్, ఉతతర్ అమెరికా ఎకుకవ
భాగము, దక్షిణ అమెరికాలో ఉతతర్ భాగము, ప్స్త్రఫిక్, అటాాంటిక్, ఆరికటిక్, మెకిాకో లో తీక్షణత.
2) 18-9-2024: పాక్షిక చంద్రగ్రహణము – పూరావభాద్ర 4 నక్షత్రములో మీన రాశి – కనిపంచు
ప్రాంతముల్గ –యూర్ప్, దక్షిణ ఆగేనయ ఆస్త్రయా, ఆప్రికా ఎకుకవ భాగము, ఉతతర్ అమెరికా,
ఎకుకవగా దక్షిణ అమెరికా, ప్స్త్రఫిక్, అటాాంటిక్, హిందూమహాసముద్రము, ఆరికటిక్, అంటారికటికా
3) 2-10-2024: కంకణాకార్ స్తర్య గ్రహణము హసత 2 నక్షత్రములో కనాయరాశి – నైరుతి దక్షిణ
అమెరికా, ప్స్త్రఫిక్, అటాాంటిక్, అంటారికటికా,
4) 14-3-2025: సంపూర్ణ చంద్రగ్రహణము: ఉతతర్ 1 నక్షత్రము: కనాయరాశి, కనిపంచు ప్రాంతముల్గ:
యూర్ప్ ఎకుకవ భాగము, ఈశానయ ఆస్త్రయాభాగము, ఆసేరలియా ఎకుకవ భాగము, ఆప్రికాలో ఎకుకవ
భాగము, ఉతతర్ అమెరికా ఎకుకవ భాగము, దక్షిణ అమెరికాలో ఎకుకవ భాగము, ప్స్త్రఫిక్, అటాాంటిక్,
ఆరికటిక్, అంటారికటికా,
5) 29-3-2025: పాక్షిక స్తర్యగ్రహణము--ఉతతరాభాద్ర -మీనరాశిలో - కనిపంచు ప్రాంతముల్గ:
యూర్ప్ ఎకుకవ భాగము, ఉతతర్ ఆస్త్రయా, వాయువయ ఆఫ్రికా, ఉతతర్ అమెరికా ఎకుకవ, అటాాంటిక్,
ఆరికటిక్.
అధిక మాసం: 2023 శ్రవణం (18-07-2023 నుంచి 16-08-2023 వర్కు) అధికమాస
మయినందున క్రోధి నామ సంవతార్ంలో ఉండదు. శూనయ మాస్సల్గ తపపంచి శుభ కారాయలకు
ఆటంకం లేదు. తిరిగి 2026 ప్రాభవ నామ సంవతార్ంలో జేయషి మాసం అధిక మాసం కాగలదు.
74
గురు శుక్రల ప్రివర్తన. చంద్రుడు కూడా శుక్రని చేర్డంతో లక్ష్మీ దేవి ఆరాధనల్గ, రామజనమ
భూమి లో ఆధాయతిమక కార్యక్రమాల్గ. జల రాశి వృశిికంలో ర్వి బుధుల మీద గురు, శనుల
సంయుకత వీక్షణ వలా వర్దల్గ, అధిక వర్షపాతం స్తచితం. శని 16 వ త్యర్తఖున వక్ర గతి నుంచి
ఋజు మార్ుం. 27 న వక్ర బుధుని వక్ర గురు వీక్షణ. పెట్టుబడుల్గ న్మమదిస్సతయి.
9) డిశంబర్ 1 నుంచి మార్ుశిర్ మాసం. 2 న శుక్రడు మకర్ రాశి ప్రవశం. చంద్రుడు చేర్డంతో
కుజ వీక్షణ. వివాహాది శుభ కార్య క్రమాల్గ, ప్రయాణ సకరాయల్గ పెట్టుబడుల్గ, విదేశీ వాణిజయం
నిదానం నుంచి పెరిగే అవకాశం. సరిహదుే వివాదాల్గ ప్రిష్ట్కర్మయయ అవకాశం. 7 న
కుజుడు పుషయమి నక్షత్రంలో వక్ర గతి ప్రార్ంభం. 16 న ర్వి ధను రాశిని ప్రవశించడం
జరుగుతుంది. బుధుడు 16 న ఋజు మార్ు యానం. 25 న చంద్రుని స్సవతి నక్షత్ర ప్రవశం తో
అన్వక విషయాలలో శుభ సమయం. గురు, కుజులను వదలి మిగత్య గ్రహాల్గ కనయ నుంచి మీనం
దాకా గ్రహ మాలిక.
10) 15 జనవరి న ర్వి మకర్ రాశి ప్రవశం, ఉతతరాయణ కాల ప్రార్ంభం. 21 న కుజుడు మిథున
రాశిలో పునః ప్రవశం. (*) 21 జనవరి నుంచి 25 ఏప్రియల్2025 వర్కు కుజుడు మిథున
రాశిలో తిరిగి అస్సధార్ణ కుజ సంచార్ం. పూరిత వివరాల్గ అకోుబర్ 2025 శ్రీ గాయత్రి సచికలో
వివరించబడును. 24 న బుధుడు మకర్ రాశి ప్రవశం తో ర్వి బుధులపై గురు వీక్షణ. ఆధాయతిమక
కార్యక్రమాల్గ పెరుగుత్యయి. కుజుని అషుమ దృష్ఠు. అగిన ప్రమాదాల్గ. వడి గాల్గల్గ.
11) ఫిబ్రవరి 2025 లో ర్వి బుధుల్గ కుంభ రాశిలో సంచార్ం.
12) మార్ి 14 న ర్వి మీన రాశి ప్రవశం. 29 న శని మీన రాశి ప్రవశం. 6 గ్రహాల్గ జల తతవ రాశి
మీనంలో స్త్రథతి.మార్ి 30 న విశావవస్త నామ సంవతార్ం.
భార్త దేశ కుండలిలో వృషభ లగనం లో రాహువు , దివతీయంలో (మిథునం) కుజుడు, తృతీయం
(కరాకటకం) లో ర్వి,బుధ, శని, శుక్ర, చంద్రుల్గ, షషిం (తుల) లో గురువు, సప్తమం (వృశిికం) లో
కేతువు. ఇదీ స్త్రథతి.
77
చం 03:59 గురు(వ)
బుధ 13:39
06:33
భార్త దేశ కుండలి శని 20:28
శుక్ర 22:32
15-08-1947 - ర్వి 27:56
లో రాహువు, దశమం (స్త్రంహం)లో శుక్ర శనుల్గ, ల్లభం (కనయ)లో ర్వి-బుధుల్గ, కేతువు. ఇదీ గ్రహ
స్త్రథతి. ప్రస్తతతం కుజ దశ – గురు భుకిత 19-04-2024 వర్కూ, తదుప్రి శని భుకిత.
లగానధిప్తి కుజుడు సవక్షేత్రమైన వృశిికంలో చంద్రునితో ప్టిషింగా నునానడు. లగానధిప్తిగా కుజుడు
శుభుడే. దశాంశ చక్రంలో దశమ రాజాయధిప్తి (లగనంకరాకటకం) కుజుడు రాశిలో లగనంలో నుండటం
స్త్రంహాసన యోగానిన స్తచిసోతంది. (అంశ చక్రనికి ఈ యోగం చెప్పక పోయినా, ప్రిశీలనకు
ఉప్యుకతం.) అంశ చక్రంలో నీచభంగ రాజయోగం చెందడం (లగన కేంద్రంలో నుండటం) వలా కొంత
అలజడి కలిగి చాల్ల మెరుగయిన ఫలిత్యనిన ఇస్తతంది. రాహు భుకిత ని మనం చూడడం జరిగింది. అన్వక
సమసయల్గ- సవాళ్ళాతో కూడు కుననది. వీరోచిత పోరాటం. తరువాత గురు భుకిత. గురువు చతుర్ధ
కేంద్రంలో లగానధిప్తి కుజునిచే వీక్షణ. గురువు దశాంశ (D.10) లో దశమ స్త్రథతి. వక్రించడం వలా సవ
స్సథన ఫలిత్యల్గ. శని తృతీయ-చతురాథధిప్తిగా సముడు. శని ఆతమ కార్క గ్రహం. ఆమాతయ కార్క
గ్రహం తో సంయోగం. ఇది జైమిని రాజ యోగం. ప్రాశర్ స్త్రంహాసన యోగానికి రాజ బాట. దశాంశ
చక్రంలో కుజుడు నీచ భంగ రాజయోగం చెంది ఏకాదశంలో శనిచే వీక్షణ. ర్వి తో సంయోగం చూసేత
శని మెరుగయిన ఫలిత్యల్గ స్సధించినా స్త్రథతి మారుప (Status change) కు అవకాశం.
జైమిని ప్దేతి ప్రకార్ం, మోడి గారికి శని-శుక్రల్గ ఆతమ కార్క-అమాతయ కార్క గ్రహాల్గ. ఈ రండూ
లగనం నుంచి దశమ కేంద్రంలో నుండటం రాజ యోగం. ప్రబలమైన శకిత నిస్తతంది. ప్రస్తతతం మకర్ రాశి
దశ –16-08-2024 వర్కు మిథున; 16-01-2025 వర్కు వృషభ అంతర్ రాశి దశల్గ. మకర్ రాశి
అకకడి నుంచి దశమ స్సథనం కూడా శని-శుక్రల్గ అంటే ఆతమ-ఆమాతయ కార్క గ్రహాలతో సంబంధం.
వృశిికం నుంచి దశమంలో శని-శుక్రల్గ. స్త్రంహ రాశిలో ఆతమ కార్క ఆమాతయ కార్క గ్రహాల్గ. ఆ
సమయమలో మోడ్డగారికి అతయంత విల్గవయిన సమయం. పేరు ప్రఖ్యయతుల్గ బాగా
పెరుగుత్యయి.మిథున రాశి అంతర్ దశలో అషుమానికి జాాతి కార్క గ్రహం (ప్రాశర్ ప్రకార్ం 6-8
స్సథనాల్గ) కుజ వీక్షణ వలా స్త్రథతి మారుప కల్గగుతుందా అన్వది మరింత లోతుగా అధయయనం చేయవలస్త్ర
ఉంది.
డా” ర్వి రావు గారి కల్గపుకొన్వ ప్దేతి (Inclusive Methodologyof Mundane Astrology)
ప్రకార్ం, నర్షంద్ర మోడి గారి జాతక చక్రనిన క్రోధి వతార్ చార్ు మీద అధాయరోప్ణ
(Superimposition) చేస్త్రనటాయితే, మోడి గారి లగనం వతార్ చార్ు లో మిత్ర క్షేత్రం లగనం (ధనస్తా)
అంటే దివతీయం అయియంది. లగానధిప్తి తృతీయం లో నునాన, రాశయధిప్తి సవస్సథనం నవాంశలో మిత్ర
79
క్షేత్రం ( మీనం) లో బలంగా నునానడు. శని స్సథనం లో లగానధిప్తి ఉంటే దేశ గోచార్ం లో ప్రజామోదం
లభిస్తతంది.మోడ్డ గారి దశమ రాజాయధిప్తి ర్వి క్రోధిలో చతుర్థం (మిత్ర క్షేత్రం) లోను, కుంభ
నవాంశను పంది యునానడు. ర్వి చతుర్థం నుంచి దశమ కేంద్రానిన ప్రభావితం చేస్తతనానడు. ఇది
మోదీ గారి అధికారానికి బలం చేకూర్షిదే. సప్తమాధిప్తి (ప్రతిప్క్షం) శుక్రడు చతుర్థ కేంద్రం శత్రు
క్షేత్రం లోనూ, 3 AV పోయింటా తో బలహీన మవవడం మోదిగారికి కలిసొచేి అంశాల్గ.
గమనిక: శ్రీ నర్షంద్ర మోడి గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి జగన్
గారికి, ఇంకా శ్రీ K.C.R గారికి జనమ సమయ వివరాల్గ (Birth data ) సపషిత లేకపోవడం వలా
అందరి జాతకాల్గ ప్రిశీలించ లేకపోయాము. Website డాటా ని నముమకోవలస్త్ర వసోతంది. ఈ
డాటా కూడా అన్వక మంది జ్యయతిషుయల్గ వారి వారి అంచనాల ప్రకార్ం వాడుకొంట్టనానరు. శ్రీ మోడి
గారి జాతక చక్రనిన 6 సంవతారాల్గగా చూడడం జరుగుతోంది కాబటిు అది ఇప్పుడు ప్రిశీలించడ
మయియంది. ఇదే డాటాని Famous Astrologer Shri K.N.Rao గారు కూడా నిరాధరించి నట్టా
తెల్గసోతంది.
--:మేరా భార్త్ మహాన్:--
జనులందరు స్తఖముగా నుందురు గాక! అందరూ శర్తర్ సఖయము కలిగి యుందురు గాక!
(అనారోగయముల్గ లేకుండును గాక!) అందరు శుభములను చూతురు గాక! ఎవవరు దుఃఖమును
పందకుందురు గాక!