You are on page 1of 79

ఏప్రియల్ 2024

Sree Gayatri
2024 2024

Spiritual and Astrological Online


Monthly free Magazine
శ్రీ గాయత్రి 2

ఆధాయతిమక – జ్యయతిష మాస ప్త్రిక


(తెల్గగు – ఆంగా మాధయమం )

సంపుటి-7 సంచిక-4 ఈ సంచికలో


సపందన - నవంబర్ 2023 05
ఫాల్గున కృ.సప్తమి – చైత్ర కృ.షష్ఠి
సంపాదకీయం - 07

సనాతన ధర్మ ప్రిషత్- నర్మదానది పుషకరాల్గ – జయం 10


స్తతతో మయా వర్దా.. దేవీదాస శర్మ 14

శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం భార్తీయ " సంసృతి – .. చీమలపాటి 15


సందర్య లహరి – 28 – గరిమెళ్ళ స. మూ 18
ప్రచుర్ణ – “శ్రీ గాయత్రి” భీషమ స్తతతి – విస్సాప్రగడ రా. లిం. రావు 24
నిత్యయన్వవషణ: - వాటాఅప్ గ్రూప్ సేకర్ణ: 28
సంపాదకతవం షణ్మమఖశర్మ గారి సమాధానాల్గ – పేరి 30
భగవంతుడు మనకు ఎందుకు కనబడడు? 31
డా. వి. యన్. శాస్త్రి కుండలేశవర్ం – శివ క్షేత్రం – TSR 35
అనిత్యయని శర్తరాణి విభవో నైవ శాశవతః। 37
సహకార్ం
మంత్ర శాసిము – సేకర్ణ వాయసం 38
జె.వంకటాచలప్తి ప్ల్గపు త్యడు – భార్ువ శర్మ 40
ఉదయ్ కార్తతక్ ప్ప్పు ఆళ్వవరుల దివయ చరిత్రము – 3 – కిడాంబి 43
ఫాాట్ నం.04, జాస్త్రమన్ టవర్, ఎల్ & టి - ఆళ్వవరుల దివయ చరిత్రము – 3 – ఖంద్రిక 46
శేర్తన్ కంటీ, గచిిబౌలి, హైదరాబాద్ –500032 సంగీత భకిత స్సమ్రాజయం – భువన్వశవరి 49
తెలంగాణ – ఇండియా శ్రీ క్రోధి నామ సంవతార్.. కొట్టువాడ 58
దేశ- శుభాశుభముల్గ – డా. స్తధాకర్ 67
క్రోధినయబ్దే ససయసమృదధయః – డా. vns 70
ఆధాయతిమక – జ్యయతిష మాస ప్త్రిక 3

(తెల్గగు – ఆంగా మాధయమం

శుభాకాంక్షల్గ
శ్రీ గాయత్రి పాఠక మహశయు లందరికీ, శ్రీ గాయత్రి ప్త్రిక వాయసకర్త లందరికీ,
ఇతర్ గ్రూప్ లలో ప్త్రికను చదువుతునన సభుయలందరికీ, ఆ గ్రూప్ అడిమన్ లందరికీ,
జయభార్తి, అక్షర్ కోటి గాయత్రి పీఠం
గ్రూప్ ల దావరా
నిస్సాార్థంగా దేశహితం కోరి నితయం
శ్రదాధసకుతలతో ధాయన-జప్, యాగ-హోమాల్గ నిర్వహిస్తతనన వార్ందరికీ

ఉగాది - శ్రీరామ నవమి


శుభాకాంక్షల్గ
శ్రీ గాయత్రి
ఆధాయతిమక-జ్యయతిష ఆన్లన్
ా ఉచిత
మాస ప్త్రిక
4

శ్రీ గాయత్రి
ఆధాయతిమక - జ్యయతిష మాస ప్త్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధాయతిమక – జ్యయతిష మాస ప్త్రిక
సంపాదక వర్ుం

బ్రహమశ్రీ సవిత్యల శ్రీ చక్ర భాసకర్ రావు, గాయత్రీ ఉపాసకుల్గ ,


వయవస్సథప్కుల్గ – అధయక్షుల్గ -- అక్షర్కోటి గాయత్రీ శ్రీ చక్ర పీఠం ,
గౌతమీ ఘాట్, రాజమండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస ప్త్రిక సలహా సంఘ అధయక్షుల్గ
సెల్: 99497 39799 - 9849461871

Dr. V.N. Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A -PhD Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com, (CAIIB) Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-Vastu Monthly
Magazine, Hyderabad.
Executive Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE
KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8712101705
5

సపందన: ఏప్రియల్ 2024

01 Dr. S.Padmini 9951827353: The Article by Dr.V.N.Shastry garu on Sanyasa yoga of


Sree Vijayendra Saraswati Swamy is excellent. Various combinations, aspects leading
to spiritual inclination was analysed and explained very well which will be useful to
researchers in that angle. Thank you.

02 విస్సాప్రగడ రామలింగేశవర్ రావు: 94901 95303: సపందన...మారిి 2024....ఈ న్ల సంచికలో


కీ.శే.పీసపాటి వారి రుద్రాధాయయం నమక, చమక సహిత రుద్ర వైశిష్ట్ుానిన, వివిధ రూపాలోా రుద్ర
పారాయణ ప్రాముఖ్యయనిన, సవిసతర్ంగా విశదీకరించారు. అయన లేని లోట్ట తీర్ిలేనిది. చందోల్గ శాస్త్రి గా
పేరందిన రాఘవ నారాయణ శాస్త్రి గారిపై జయం వంకటాచలప్తి గారి వాయసం ఆదయంతము
అలరించింది. వారి దేవి ఉప్సనా ప్ర్మైన ఘటాుల్గ ఆశిర్య చకితులను చేశాయి. ఈ రోజులోా కూడ ఇంతటి
ఉపాసకుల్గ మన మధయ వుండటం మన తెల్గగు వారి అదృషుం అని భావించవచుి. సందర్య లహరిలో
గరిమెళ్ళ వారి “అమమ” వర్ణన అతయంత మనోహర్ంగా కొన స్సగుతోంది. మాతృశ్రీ తరిగండ వంగమాంబ
పై భువన్వశవరి గారి వాయసం ఆమె స్సహితీ వైభవానిన, భకిత తత్యవనిన కనునల ముందర్ నిలిపంది. ఇంకా
భార్ువ శర్మ గారి లయ.. లయం; ...... దెర్లి చనుదెంచు దేవుండు దికుక నాకు., ....,బృందావనం
రాఘవంద్ర స్సవమి, వాయస్సల్గ ప్ఠనీయంగా ఉనానయి. శ్రీ రామానుజులపై ధారావాహిక బాగుంది.
ప్ంచాంగముల ఫలితములపై విసతృత స్సథయిలో వల్గవడిన కొట్టువాడ వారి వాయసం బహుధా అలరించింది.
ప్ంచాంగ సంబంధ మైన ఐదు అంగముల పై ఎనోన విశేష్ట్లను తెలియజేశారు. త్రిస్రోషుకముల్గ,యోగ
ఫలముల్గ,కర్ణ ఫలముల వివర్ణ ఆసకిత కర్ంగా ఉంది. ఇకపోతే కంచి స్సవమి జయంద్ర సర్సవతి వారి
జాతక ప్రిశీలన చాల ఆకరిషంచింది. అందులో సనాయస యోగ కార్క మైన ప్రవ్రజయ యోగ విశేాషణ,
దిగబల్గలైన గురు,చంద్ర ప్రభావంతో లోతైన జాాన సము పార్జన, మఠ పీఠఆధిప్తయ కార్క మైన గ్రహ
ప్రభావము, అతయంత పాప్ గ్రహాలైన రాహు కేతు ల, శని ప్రభావ కార్క మైన బంధన యోగము వలన
కారాగార్ వాసము, వంటి ఎనోన ఆసకితకర్ విషయాలను చరిించారు ఈ జ్యయతిష ర్చనాసకుతలైన
సంపాదకుల్గ డా. వి. యన్. శాస్త్రి గారు. వీరి అకుంఠిత దీక్షా ఫలితమే ఈ ప్త్రిక.
6

03 Dr. K.N.Sudhakararao, Ph.D(Vedanga Jyotisha) Mobile no.7207612871:


The cover page of our beloved magazine “Sree Gayatri”, March 2024 with Lord
Rama (Baala) in Ayodhya mandiram is very attractive and good. The articles,
Pathram, Pushpam, Phalam, Thoyam by N.Lakshmi garu reminded us the Bhagavad
Geeta Sloka. Rudradhyayam by late Sri Peesapati article and Laya and Layam are
relevant to our most important festival Maha Siva Rathri.
I convey my congratulations to the above writers for their valuable contribution (s) not
only spiritual but also astrological articles. The box item relating to Sri Madhura
Krishna Murthy Sastry garu , Poorna Aayurdhayam Pondalante is simply superb and
be practised by all of us in this regard. Shri Jayam Venkatachalapathi’s article
“Tadepalli Raghavanarayana sastry”, Brindavanam nunde palike Guruvu-
Raghavendrudu by Sri Maremanda describes the power of Guru Sri Raghavendra
Swamy in realisation of God through flowering of a plant which was already in
decayed state. It is a good example of Guru 's power. Derali chanu denchu Devundu
Dikku naaku , Sri Subrahmanya Sarma describing Pothana's Padyam and it's
relevance to any time is nice. The Pancha Angamulu....by Sri Kottuvada-is very useful
to astrology beginners and also recollect the same for practising astrologers.
In respect of Dr.V.N.Sastry's article “Astrological profile of Sri Vijayendra Saraswati
Swamy” in analysis of Rasi and Navamsa and new key points discussed. This type of
analysis is also practical and useful to astrologers in application of study of horoscope.
I congratulate Sri Kottuvada and Dr.V.N.Sastry. specially to Dr VNSasrty for using
Parasara and Jaimini systems in the horoscope.

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వధసే


ర్ఘునాథాయ నాథాయ సీత్యయాః ప్తయ నమః
7

लौकििानाां कि साधूनाां, अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पुनराद्यानाां, वाचमर्थोsनुधावकर् ।।
(భవభూతి కృత ఉతతర్రామచరితం)

లౌకికులయిన సతుపరుషుల్గ భావప్రకటననిమితతం భాషనుప్యోగిస్సతరు.


కానీ మహరుషలమాటను భావం అనుసరిస్తతంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సంపాదకీయం:

“యుగాది” అన్వ సంసృత ప్దానికి తెనుగు రూప్ం ఉగాది. తెల్గగు, కననడ , మరాఠ మొదలగు
ప్రాంత్యలలో సంవతార్ం చైత్ర శు.పాడయమి అంటే ఉగాదితో ప్రార్ంభమవుతుంది. కాలమానానిన
గణించడానికి ఇది తొలి రోజు. శిశిర్ ఋతువు ఆకు రాల్గ కాలం. ప్రకృతి చలితో
గడడకట్టుకొనిపోతుంది. మ్రోడువారుతుంది. సంకోచం పంది ఉంట్టంది. శిశిర్ం తరువాత వసంతం
వస్తతంది. వసంత్యగమనంతో ప్రకృతి ఒకకస్సరి పులకిస్తతంది. క్రొతతదనానిన సంతరించుకుంట్టంది. చెట్టా
చిగురిి నూతన సృష్ఠు అంకురిస్తతంది. సర్వత్రా ఒక చైతనయం అంతర్ంగములను కదలిస్తతంది. కోకిలల్గ
ఈ నూతన వతారానికి చకకని గీత్యలతో స్సవగతం ప్ల్గకుత్యయి. ఇది సృష్ఠు క్రమం. ప్రకృతిని
నియమించే ఈ విధానమే వయకుతల యొకక, జాతులయొకక సవభావానిన కూడా నియమిస్తతంది. సృష్ఠులో
కషుస్తఖ్యల్గ ఒకదానివంట ఒకటి వస్తతన్వ ఉంటాయి. చైతనయం నశించినప్పుడల్లా ఎవరో ఒక
మహావయకిత లేక మహోదయమం జనిమంచి చైతనయం నింప వికాసవంతమైన నూతన జీవిత్యనిన నిరిమంచడం
సహజంగా జరుగుతోంది. ఆ మహావయకిత లేక మహోదయమం జనిమంచిన రోజు ఒక నూతన శకానికి, ఒక
యుగానికి ప్రార్ంభ దినమవుతుంది. అది ఉగాది. ఆ దినం ఆ జాతికి ప్ర్వదినం. పూర్వపు కష్ట్ులను,
భవిషయతుతను గురించిన సవపానలను ఒకటిగా కలిప కదిలించి ప్రజలను సంఘటితంగా నడిపంచే
శుభదినం. దీనికి స్తచనగా న్వమో కర్తృతవపు అల్గపు పుల్గపును, కొంత సతఫలిత్యల మాధురాయనిన
చూపే తీప, వప్పువువ చేదు, పుల్గపు కలిపన ప్చిడి సేవించే ఆచార్ం వచిింది.
8

ఈ రోజునుంచి 9వ రోజున ఎప్పుడో త్రేత్యయుగంలో శ్రీరామచంద్రుడు నవమి నాడు జనిమంచాడు.


రాక్షస సంహార్ం చేస్త్ర ఋషుల నుంచి వానరుల దాకా అందరినీ సంఘటితం చేస్త్ర ధర్మ స్సథప్న చేశాడు.
ఆయన ఇప్పటికీ ఆదర్శ ప్రభువ. తరువాత దావప్ర్ంలో కర్వుల్గ అధర్మ మారాునిన అవలంబించి
నప్పుడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కర్వులను ఓడించి ధర్మరాజు ప్టాుభిష్ఠకుతడైన రోజిది. ధరామనికి
విజయం లభించిన రోజిది. ధర్మ ప్క్షపాతి యయిన శ్రీకృషణ భగవానుడు పారుథని ర్థానిన నడిప, ధర్మ
మెకకడో త్యనకకడ అన్వ సత్యయనిన ప్రప్ంచానికి చాటాడు.
ఇంకా చరిత్రలో అన్వకమంది మహానుభావుల్గ ఈ ఉగాదితో మమైకయం చెంది విదేశీయులను
తరిమికొటుడంలో తమ శకిత యుకుతలను వచిించి సమాజానిన సంఘటితం చేసే కార్యక్రమానిన
ప్రార్ంభించిన రోజిది. ఇప్పుడు స్సవర్థం పెరిగి అన్వక సపర్ధలతో సమాజానిన విడదీసే ప్రయతనం
జరుగుతోంది. అవినీతి రాజకీయ ప్రయోజనాలకోసం భార్తీయ సంసృతికి, భార్తీయ ధరామనికి
విఘాతం కలిగించే ఏరాపట్టా జ్యర్ందుకునానయి. ప్రస్తతత సమాజంలో ప్రజలే పాలకుల్గ. ఏ ఒకక
కులమో లేక ప్రాంతమో భార్తీయతను నిలిప ఉంచలేవు.
ప్రప్ంచంలో అన్వక దేశాల్గ మన భార్త దేశం వైపు భార్తీయ సంసృతి, ధరామల వైపు ఆకరిషతులై
చూస్తతనానరు. స్సంప్రదాయాల పేరుతోనో, పీఠాల ఆధికయం కోసమో ఎవరి ప్రాబలయం వారు పెంచుకున్వ
ప్రయతనం చేయకూడదు. ధర్మ స్సథప్నకు అందరినీ సంఘటితం చేయాలి. ప్రజలలో స్తఫరిత నింపేది
సనాతన ధర్మం, దేశ భకిత మాత్రమే. సనాతన ధర్మం కాలక్రమేణా వచిింది కాదు. అజరామర్ం. ఎప్పటికీ
నిలిచేది. అది లేక అన్వక కార్ణాలతో సమాజం విడిపోతే స్సవతంత్రయం కోసం బలిదానాల్గ చేస్త్రన
మహనీయులను అవమానించినటేా. తిరిగి మన ప్రిస్త్రథతి దయనీయం అవుతుంది. నిలబెట్టుకోవలస్త్రన
బాధయత అందరిదీ. ప్రస్తతత సమసయలనుంచి బయటప్డి, తిరిగి మన దేశ పూర్వ వైభవ స్త్రథతిని
పందేందుకు సననదుధలమవుదాం .

డా. వి. యన్. శాస్త్రి, మాన్వజింగ్ ఎడిటర్

అనాయాసేన మర్ణం వినా దైన్వయన జీవనం


దేహాంతే తవ స్సయుజయం దేహిమే ప్ర్మేశవర్

కరోకటకసయ నాగసయ దమయంత్యయ నలసయ చ, ఋతుప్ర్ణసయ రాజర్షష కీర్తనం కలినాశనం.


9

వాయస్సలలోని అభిప్రాయాల్గ ర్చేయతలవ. ఏమనాన సంశయాల్గంటే వారితోటే న్వరుగా


సంప్రదించవచుి. “శ్రీ గాయత్రి” ప్త్రిక బాధయత వహించదు. కానీ సపందన మాకు
తెలియచేయండి. మీ పేరు, చిరునామాతో మాకు వ్రాస్త్రనటాయితే మీ సపందనను ప్త్రికలో
ప్రచురిస్సతము. అల్లాగే మీ స్తచనల్గ కూడా ప్ంప్వచుి. .. డా. వి. యన్. శాస్త్రి

శోభకృత్ నామ సంవతార్ం లో జరుగబోయ కొనిన ఆధాయతిమక – జ్యయతిష విషయాల్గ


గమనించండి:
ఉతతరాయన పుణయకాలము 15-01-2024 సోమవార్ం మకర్ సంక్రంతి నుంచి
15-07-2024 సోమవార్ం వర్కు
ఫాల్గుణ మాసం: 11-03-2024 నుంచి 08-04-2024 వర్కు
చైత్ర మాసం: 09-04-2024 నుంచి 08-05-2024 వర్కు
శుక్ర మూఢము: 28-04-2024 నుంచి 11-07-2024 తిరిగి
18-03-2025 నుంచి 28-03-2025 వర్కు
గురు మూఢము 03-05-2024 నుంచి 02-06-2024 వర్కు
ఈ పై విషయాలను స్తచనా మాత్రంగా గ్రహించండి. మరింత లోతయిన విషయాలను ఎప్పటి
కప్పుడు తెల్గప్గలము. గురు మౌఢయము, శుక్ర మౌఢయము శూనయ మాసముల్గ, మౌఢయము
లందు తర్పణ, జప్ హోమాది శాంతుల్గ తప్ప ఇతర్ శుభ కార్యముల్గ చేయరాదు.
10

నర్మదానది పుషకరాల్గ
జయం వంకటాచలప్తి: 81068 33554

పుషకర్ శబాేర్థము, పుషకర్నిర్ణయము మరియు పుషకరావిరాావమునకు సంబంధించిన


విషయముల్గ “శ్రీ గాయత్రి” సెపెుంబరు 2019 సంచికలో విపులముగా చరిించడం జరిగింది. కనుక,
ఈ వాయసమందు పుషకర్ నిర్ణయాది విషయముల్గ కుాప్తంగా సపృశించబడుచుననవి. గురుగ్రహము
మేష్ట్ది దావదశ రాశులలో సంచరించునపుడు ప్రతిరాశి ప్రవశ సమయములో 12 రోజుల్గ పుషకరుడు
నదిలో నివస్త్రంచునట్టా బ్రహమచే నిర్ణయించబడినది. మొదటి 12 రోజులను ఆదిపుషకర్ మని, చివరి 12
రోజులను అనతాపుషకర్ మని వయవహరిస్సతరు. మిగిలిన కాలము నందు మధాయహన సమయములో
రండు ముహూరాతల కాలము ఆ నదిలో పుషకర్ ప్రభావము ఉంట్టంది. పుషకర్ం అంటే 12
సంవతారాలకాలమని వయవహార్ం. ప్రతి 12 సంవతారాలకు ఒకస్సరి మన భార్తదేశములోని
ముఖయమైన 12 నదులకు పుషకరాల్గ వస్సతయి. స్సధార్ణంగా ఆ నదికి పుషకర్కాలం ఒక సంవతార్ం
ఉంట్టంది. ఈ సంవతార్ం 01.05.2024 (స్సథనిక కాల మానం ప్రకార్ం గం. 13:53 ని.) నుండి
బృహసపతి వృషభరాశి ప్రవశముతో నర్మదానదీ పుషకరాల్గ ప్రార్ంభమగుచుననవి.
“మేషే గంగా వృషే ర్షవా..” అనన ప్రమాణము ననుసరించి, బృహసపతి వృషభ రాశిలో ప్రవశించునపుడు
ర్షవానదీ పుషకరాల్గ ప్రార్ంభమౌత్యయి. ‘ర్షవా’ నదిని ‘నర్మదా’ నది అని అంటారు. “ర్షవాతు నర్మదా
సోమోదావా మేఖలకనయకా” అని అమర్కోశం (1-267) (ర్షవా-ర్షవృప్ావగతౌ=దాట్టల్గగా పోవునది.
నర్మదా-నర్మకేళంచ దాతీతి. నర్మ మనగా క్రీడ. దానినిచుినది. సోమోదావా-సోమవంశజేన
పురూర్వ స్స భువం ప్రతయవత్యరిత్య. సోమవంశమున పుటిున పురూర్వుడను రాజుచేత భూమికి
తేబడినది. మేఖలకనయకా-మేఖల ప్ర్వత ప్రభవత్యవన్. మేఖల ప్ర్వతమున పుట్టుటవలన
మేఖలకనయక). వైజయంతీ కోశము (4-2-26) కూడా “నర్మదా స్సయత్ సోమభవా ర్షవా మేకలకనయకా”
అంటూ ప్రాయయ ప్దాలను తెలిపంది.
ఓంకార్షశవర్ లో నర్మదా నదీతీర్ంలో అన్వక ఘాట్ ల్గ నిరిమంచబడాడయి. ఈ నదీ ప్రవాహం
ఎప్పుడూ స్త్రథర్ంగా ఉంట్టంది. నీరు కూడా చాల్ల సవచఛంగా ఉంట్టంది. ఘాట్ ల వదే నది లోతు
ఎకుకవగా ఉండదు. భకుతల్గ స్తలభంగా స్సననాల్గచేయుటకు అనుకూలంగా ఉంట్టంది. నదిలో
11

నీరుఎకుకవగా నునన లోతైన ప్రదేశాలకు పోకుండా యినుప్ కంచెల్గ, ప్ట్టుకొనుటకు చైనుల్గ


యరాపట్ట చేశారు. భద్రతకోసం సేఫ్టు బోట్టల్గ కూడా యరాపట్ట చేశారు. ప్రధాన ఆలయానికి
యెదురుగా నునన ‘కోటితీర్థ ఘాట్’ అనిన ఘాట్ లలో ముఖయమైనదిగా భావిస్సతరు. ఇకకడ స్సననం చేసేత
అన్వక తీర్థయాత్రల పుణయఫలం లభిస్తతందని విశవస్త్రస్సతరు. ఇంకనూ, చక్రతీర్థ ఘాట్, గోముఖ ఘాట్,
భైరోన్ ఘాట్, కేవల్ రాం ఘాట్, నగర్ ఘాట్, బ్రహమపురి ఘాట్, సంగం ఘాట్, అభయ్ ఘాట్ అని
ఉననవి.
దాహారితని తీర్ిడం,శుభ్రప్ర్చడం అన్వ రండు బాహయ ప్రయోజనముల్గ నీటికుననటేా, మేధయం, మార్జనం
అన్వ రండు ఆంతర్ంగిక శకుతల్గ/ప్రయోజనముల్గ నీటికునానయని ఋష్ఠస్సంప్రదాయం. నదిలో
స్సననం చేస్త్ర మూడు మునకల్గ వసేత ‘మేధయం’ అని, నీటిని సంప్రోక్షణ చేస్తకోవడం (చల్గాకోవడం)
‘మార్జన’ మని వయవహరిస్సతరు. ‘మేధయం’ తెలిస్త్ర తెలియక చేస్త్రన పాప్రాశిని తొలగిస్తతందని.
‘మార్జనం’ స్సథన, శర్తర్, ద్రవయ శుదిధని కలిగిస్తతందని పెదేలమాట. నీరు నారాయణ సవరూప్ం కనుక ఆ
సపర్శచే పాపాల్గ స్సననం దావరా తొలగిపోత్యయని విశవస్త్రస్సతరు. (నారా ఆప్ః ఆయసంస్సథనం యసయ
సః-నార్మనగా జలము. అది స్సథనముగా గలవాడు నారాయణ్మడు). తీర్థ స్సననం ఉతతమం, దానికంటే
నదీస్సననం శ్రేషిం. పుషకర్సమయ నదీ స్సననం ఉతతమోతతమం. బాణలింగాల్గగా పల్గవబడే
గులకరాళ్ళళ ఈ నదిలో లభిస్సతయి. ఈ ప్రాంతం వారు “నర్మదా కే కంకేర్ ఉతేత శంకర్” (శివుడు గులక
రాళ్ళలో ఉనానడు) అని విశవస్త్రస్సతరు.
ఆదిశంకరాచారుయల వారు తన గురువైన గోవిందభగవత్యపదుల వారిని ఈ నది ఒడుడన గల
ఓంకార్షశవర్ లో కలిశారు. గోవిందభగవత్యపదుల వారు నర్మదా నదీ తీర్మునన్వ తప్స్తా
గావించినట్టా ఐతిహయము గోదావర్త తీర్థ మహాతమా వర్ణనలో ర్షవానదీ ప్రస్సతవన చేయబడింది.
శోా. ర్షవాతీర్ష తప్ః కురాయత్, మర్ణం జాహనవీ తటే,
దానం దదాయత్ కురుక్షేత్రే, గౌతమీ మాయం త్రితయం ప్ర్ం.
నర్మదానదీ తీర్ంలో తప్స్తా, గంగానదీ తీర్ంలో మర్ణం, కురుక్షేత్రంలో దానము విశేష
ఫలప్రదములని (ముకితకార్కములని) ఆర్ష వాకయము. గోదావర్త నదీ స్సననం వలన ఈ మూడింటి ఫలం
కల్గగుతుందని భావము.
.
12

‘అమర్కంటకం’ వదే కపలధార్నుండి (మేఖలప్ర్వతమున) జనించి వింధయప్ర్వత దేశముల గుండా


ప్శిిమ వాహినియై ప్రవహించుచు, జబల్పపర్ ప్టుణము ప్రకకగను పాలశిలలగుండా వళా
ఓంకార్మాంధాతృ క్షేత్రదీవప్మును చుటిు ముందుకు ప్రవహించి ప్శిిమ సముద్రమున కాంబ్ద సముద్ర
శాఖయందు సంగమించును. తమ జనమసథలముల నుండి తూరుప దిశగా ప్రయాణించి సముద్రములో
సంగమించు వాటిని ‘నదు’ లనియు, ప్డమర్ వైపుకు ప్రవహించి సముద్రములో కలిసేవాటిని
‘నదము’ లనియు వయవహరిస్సతరు. నర్మద, త్యప, మాహి, సబర్మతి, ల్పని, తవ మరియు శరావతి
మనదేశమునందలి ‘నదముల్గ’. దీనిని గూరిిన ప్రశంస స్సకంద పురాణ ర్షవాఖండమునను,
మతాాపురాణమునను గలదు. అమర్షశవర్ క్షేత్రము నర్మదాతీర్మున గలదు. నర్మదాస్సగర్ సంగమము
వదే జమదగినతీర్థము కలదనియు, ఇచటన్వ ముందు జమదగిన మహరిష ఆశ్రమముండెడిదనియు
అందురు. జమదగిన ప్ర్శురాముని తండ్రి.
ప్దమపురాణము, మహాభార్తము, హరివంశము మొదలైన పురాణములందు నర్మదానది ప్రస్సతవన
ప్రముఖముగా కనిపస్తతంది. నార్ద యుధిష్ఠిర్ సంవాదములో “పుణాయ కనఖలే గంగా, కురుక్షేత్రే
సర్సవతీ, గ్రామేవా యదివా 2 ర్ణ్యయ పుణాయ సర్వత్ర నర్మదా”. నర్మదా మహాతమామును గురించి
మార్కండేయమహరిష: “నర్మదా సరిత్యం శ్రేష్ట్ి సర్వపాప్ ప్రణాశినీ, త్యర్యత్ సర్వభూత్యని
స్సథవరాణి చరాణి చ, నర్మదాయాస్తత మాహాతమాం పురాణ్య యనమయా శృతమ్.” “త్రిభిః స్సర్సవతం
తోయం సపాతహ్ననన తు యామునం, సదయః పునాతి గాంగేయం దర్శనాదేవ నర్మదం”.
“నర్మద అనిన నదులలో శ్రేషిమైనది. సర్వపాప్ములను పోగటిు చరాచర్ జగతుతను తరింప్జేయును.
సర్సవతి మూడురోజులలో, ఏడు రోజులలో యమున, గంగ ఒక రోజులో మనలను
పాప్విముకుతలనుచేయును. అయితే, నర్మద దర్శన మాత్రముచేతన్వ ప్రిశుదుధలను చేయును” అని
పురాణములలో అన్వక విధముల నర్మదా ప్రాశసతాము వివరింప్బడినది.
నర్మదానది భార్తదేశంలో పడవైన నదులలో 5 వ స్సథనములో గలదు. దేశంలో ప్శిిమవాహిని
యైన నదులలో పడవైనది. మధయప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తతంది. రండురాష్ట్రాలకు
అన్వక విధాల్గగా అందించిన భార్త సహకార్ం కార్ణంగా దీనిని “మధయప్రదేశ్ మరియు గుజరాత్
యొకక జీవన ర్షఖ” అని పల్గస్సతరు.
13

మధయప్రదేశ్ లోని “అనుపూపర్” జిల్లాలో, “అమర్కంటక్” పీఠభూమి నుండి ఉదావించి, ఉతతర్ దక్షిణ
భార్తదేశాల మధయ స్సంప్రదాయ సరిహదుే న్వర్పర్చి, గుజరాత్ లోని భరూచ్ నగరానికి ప్శిిమాన 30
కి.మీ. దూర్ములోనునన ఖంభాట్ గల్ఫ దావరా అర్షబియా సముద్రములోకి ప్రవహించేముందు
ప్శిిమంవైపు 1,312 కి,మీ. ప్రవహిస్తతంది. నర్మదా ప్ర్తవాహక ప్రాంతం వింధయ మరియు స్సతుపరా
శ్రేణ్మల మధయ 98,796 చదర్పు కిలోమీటర్ా విసీతర్ణంలో విసతరించి ఉంది. ఈ బ్దస్త్రన్ మధయప్రదేశ్ లో 82%
గుజరాత్ లో 12% మహారాషరలో 4% ఛతీతస్ గడ్ లో 2% విసీతరాణనిన కలిగి ఉంది. ఈ బ్దస్త్రన్ లో 60%
వయవస్సయ యోగయమైన భూమి, 35% అటవీ ప్రాంతం, 5% గడిడ భూమి లేక బంజరు భూమి వంటి
ప్రాంతముల్గగా ఉంది. 1,312 కి.మీ. మొతతం నదిలో 41 ఉప్నదుల్గ ఉనానయి. వీటిలో 22 స్సతూపరా
శ్రేణి నుండి మిగిలినవి కుడి ఒడుడన వింధయ శ్రేణి నుండి ఉనానయి.
ఆస్త్రయాలో అతుయతతమ జాతీయ ఉదాయనవనాలలో ఒకటైన ‘కనాా న్వషనల్ పార్క’ మాండాా నుండి 18
కి.మీ. దూర్ములో నర్మదా ఎగువ భాగంలో ఉంది. స్సతుపరా న్వషనల్ పార్క ప్రతేయక ప్రాయవర్ణం
కలిగి, గప్పదైన జీవ వైవిధయం తో ప్రస్త్రదిధ చెందింది. పులి, చిరుత, స్సంబార్, చిత్యల్, భేదిక, నీల్ గాయ్,
నాల్గగుకొముమల జింక, చింకారా, గౌర్, అడవిప్ంది, మొదలైన జంతువులే కాక అన్వకర్కాల ప్క్షుల్గ
ఉనానయి. జాతీయ ఉదాయనవనం యొకక వృక్ష జాలం ప్రధానంగా స్సల్, టేకు, టండు, అయోనాా,
మహువా, బ్దల్, వదురు, వివిధర్కాల గడిడ మరియు ఔషధ మొకకల్గ కలిగి ఉనానయి.
నర్మదానదిపై నిరిమంచబడిన అతిపెదే డాయం ‘సరాేర్ సరోవర్ డాయం’. ఇది నర్మదా వాయలీ ప్రాజెక్ు
లో ఒక భాగం. ఇది నర్మదా నదిపై భార్త నీటిపారుదల మరియు జలవిదుయత్ బహుళ్ ప్రయోజన డాయం
శ్రేణి నిరామణానిన కలిగి ఉనన ఒక పెదే హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ప్రాజెక్ు.
ఈ నదీ పుషకర్ములకు వళ్ాదలచిన వారు మధయప్రదేశ్ రాషరములోని ఉజజయినీ
మహాక్షేత్రమునకు వళా ఇకకడి మహాకాళేశవర్ జ్యయతిరిాంగ దర్శనము, మహాకాళీ శకిత పీఠమును, ఇతర్
దర్శనీయ ప్రదేశములను వీక్షించి, ఇట నుండి ఇండోర్ మీదుగా అమర్షశవర్ క్షేత్రమునకు చేరుకొని
ఓంకార్షశవరుని, అమర్షశవరుని సేవించుకొని నర్మదా పుషకర్ స్సననమాచరించి తరింతుర్ని ఆకాంక్ష.
ప్రముఖ దర్శనీయ ప్రదేశాల్గ: అమర్కంటక్ ఆలయం, ఓంకార్షశవర్ ఆలయం, చౌసత్ యోగిని
ఆలయం, చౌబిస్ అవత్యర్ ఆలయం, మహ్నశవర్ మహ్నశవర్ ఆలయం, న్మవార్ స్త్రదేధశవర్ మందిర్
మరియు భోజ్ పూర్ శివాలయం చాల్ల పురాతనమైనవి మరియు ప్రస్త్రదధమైనవి. దావదశ
జ్యయతిరిాంగాలలో ఓంకార్షశవర్ ఒకటి. సర్వం శ్రీ ప్ర్మేశవర్రార్పణం
14

" స్తతతో మయా వర్దా వదమాత్య”


బాబు దేవీదాస శర్మ: 97012 71906
" స్తతతో మయా వర్దా వదమాత్య " అను దైనoదిన ముపాస్త్రంచు తైతితర్తయోప్నిషనమంత్రము ఈ
వాయసమునకు మూలము. వదము వివిధసనినవశములందు వివిధ ర్తతుల తన సవరూప్ సవభావము
వివరించుకొనుచూ తనను స్తతతించమని ఆరాధించి తరించమని ప్రతయక్షముగ ప్రోక్షముగ
నుప్దేశించినది.
" స్సవధాయయోzధ్యయతవయః (తైతితర్తయ బ్రాహమణము) అని తనను స్సవధాయయ రూప్మున అధయయనము
చేయమని శాస్త్రంచినది. స్సవధాయయోవై బ్రహమ యజాః ( శ బ్రా 11-5-
6-2) అనితనను బ్రహమయజా రూప్మున ఉపాస్త్రంపుమని
ఉప్దేశించుచుననది.
" స్తతతోమయా వర్దా వదమాత్య నమో వాచే యా చోదిత్య యా
చానుదిత్య "ఇత్యయది రూప్మున తనను స్తతతించి నమసకరించమని
ప్రోక్షముగ తెలియ జేయుచుననది. వదవాజామ యమును స్తక్షముగ
ప్రిశీలించిన పెకుక మంత్రముల్గ వదమాతృసతవ రూప్ముగా
కనపటుగలవు. ఉదాహర్ణమునకు.
" దేవీం వాచ మజనయంత దేవా! త్యవం విశవరూపాః ప్శ వో వదంతి. "( ఋ 8-100-11)
వాచం ధ్యను ముపాసీత చతుషక ప్రాణ యువతిః స్త పేశాః ఘృతవ్రతీకా వయునాని వసేత తస్సయం స్తప్రాణ
వృషణా నిషేదతుః యత్రదేవా దధిర్ష భాగధ్యయమ్ ( ఋ 10-11-3) ఇత్యయది మంత్రములనినయు
వదమాతృసతవ రూప్ములే.
" స్తతతో మయా వర్దా వదమాత " అని అనుచు వదము తనను వదమాతగా వర్దగా
వరిణంచుకొనుచుననది. ఇంతకంటే సతవమేమికావలెను ? ప్ర్మేశవరుడు వర్దుడు వర్దరాజు. అనగా
భకుతలకు అభిమత్యర్థముల నొసంగు రాజాధిరాజు. వదమాతయు అభిమత్యర్థముల నొసగు వర్దయ.
అంతేకాక భకతకోటి చే నిర్ంతర్మూ వారింప్బడెడి ఆ వరుని అనగా భగవంతుని స్సక్షాతకరింప్ జేయు
దివయ శకిత రూపణి వర్ద వదమాత.
15

భార్తీయ " సంసృతి - సంసృతం "


చీమలపాటి స్తర్యనారాయణ: 94408 89158
" ఉతదేవా అవహితం దేవా ఉననయధా పునః " - ఋగేవదం." అవహితం " అంటే అడుగున ఉననవారు
అని - " అల్లంటి వారిని పైకి తీస్తకురా ప్ర్మాత్యమ " అని దేవుడిని ప్రారిథంచడం.
" ఉతగాస చ కృషం దేవా జీవయధా పునః " - ఋగేవదం." అగాస " అంటే మళీళ మళీళ అని. " మళీళ మళీళ
అప్రాధాల్గ చేసేవారిని కూడా క్షమించు దేవా " అని దేవుడిని ప్రారిథంచడం. ఎంత అదుాతం మన
వదవాజమయం.
" దీనజనోదధర్ణ " అన్వ ప్రక్రియను వల ఏళ్ళ క్రితమే ప్రార్ంభించింది మన సనాతనధర్మం
రావణ్మడు మర్ణించాక సీతమమను రాముడివదేకు తీస్తకువళ్ళడానికి వస్సతరు హనుమ. అంతవర్కూ
సీతమమను స్తటిపోటిమాటలతో హింస్త్రంచిన రాక్షస సీిల్గ బికుకబికుకమంటూ చెటా వనక దాకుకని
చూస్తత ఉంటారు. హనుమ కోపానిన ఆపుకోలేక " ఊ అనమామ, ఒకక గుదుేతో చంపేస్సతను
వీరినందరినీ " అని అంటే సీతమమ అంటారు " అకశిిన్ అప్రాధతే? " - అప్రాధం చేయనివారు ఎవరు
నాయనా. ప్రిస్త్రథతుల్గ అల్ల చేయిస్సతయి అంటారు.
అదీ మన సంసృతి, సంసృతభాష విసతృతభావన. ఏ దేశ సంసృతి అయినా ఆ ప్రజలమనస్తాలకు
ఉతతమ సంస్సకరాల్గ అనగా " ప్రోప్కార్ం, మానవసేవ " వంటి ఉదార్భావాల్గ కలిగించి వారి
జీవితధ్యయయాలను ఉతతమలక్షాయల్గ కలవానివిగా తీరిిదిదిే తోటిదేశాలకు నైతిక వైజాానిక ధారిమక బిక్ష
పెటుగలిగి ఉండాలి. ఇటిు సంసృతికి పుటిునిల్గా మన " సంసృతం ".
సంసృతభాష్ట్ లక్షాం ఎంతటి ఉననత భావాల్గ కలదో ఈ క్రింది శోాకాలదావరా గ్రహించవచుి. 5000
( కనీసం ) ఏళ్ళక్రితం భగవదీుత ( 5:18 ) లో ప్ర్మాతమ చెపపనది:" విదాయవినయ సంప్న్వన - బ్రాహమణ్య గవి
హస్త్రతని - శునిచైవ శవపాకేచ - ప్ండిత్యః సమదరిశనః "
" విదయ వినయాల్గ ఉననవారు బ్రాహమణ్మణిణ ఆవుని ఏనుగుని కుకకను, కుకకనుతిన్వ దానిని కూడా ఒకే
సమదృష్ఠుతో చూస్సతరు " అని అర్థం. అనిన జీవులని ( మనుషులే కాదు ) సమభావంతో చూసేవాడే
నిజమైన ఉతతముడు అని తెలియచేశారు.
" సర్షవ అత్ర స్తఖినః సంతు - సర్షవ సంతు నిరామయాః - సర్షవ భద్రాణి ప్శయంతు-మా కశిిత్
దుఃఖభాగావత్ "
16

అంటే " అందరూ స్తఖంగా జీవించవలెను. అందరూ శార్తర్కంగానూ మానస్త్రకంగానూ


ఆరోగయవంతుల్గగా ఉండవలెను. అందరూ మంగళ్ములను/శుభములను చూడవలెను. ఏఒకకనికీ
దుఃఖం లేకుండుగాక " అని అర్థం.
" న తవహం కామయ రాజయం - న భోగాన్ న స్తఖ్యని చ - కామయ దుఃఖతపాతనాం -జీవినాం ఆరిత
నాశనం ".
అంటే " న్వను స్సమ్రాజయ భోగాలను కోర్ను, ఏ లౌకిక భోగాల్గకాని ఏ లౌకిక స్తఖ్యలను కాని కోర్ను,
ఇంక న్వను మానస్త్రకంగా కోర్షది ఏమిటంటే దుఃఖ్యలతో బాధప్డుతునన ప్రాణ్మలయొకక దుఃఖ్యలను
దూర్ంచేస్త్ర వారికి శాంతి ని చేకూరుి తండ్రీ " అని భగవంతుణిణ కోరుకోవడం.
రూస్ ( ర్ష్ట్య ) దేశస్తతడైన " ల్పయీర్షణ్మ " అన్వ ప్ండితుడు మన సంసృతభాష మీద చేస్త్రన
ప్రిశోధనల్గ అదుాతం. ఆయన మన దేశం నుంచి తిరిగివళళపోతూ అనన క్రింది మాటల్గ చదువుదాం:
" న్వను ఒకే ఒక దుఃఖంతో భార్తం నుంచి నా సవదేశానికి వడుతునానను. మేము పుట్టుకచేత
యూరోపయనామైనా ఏ అమృత ( సంసృత ) భాషను ఆధార్ంగా చేస్తకుని భాష్ట్విషయక
ప్రిశోధనల్గ చేస్తతనానమో, అమృతలక్షణలక్షితమైన ఆ భాషన్వ భార్తీయుల్గ కొందరు " మృతభాష "
అంట్టనానరు. భార్తీయుల మరో దౌరాాగాయనికి నిదర్శన మేమిటంటే ఈ దేశంలో
విదాయశాఖ్యధికారులకు కూడా సంసృతం రాదు " అని.( అప్పుడు ఆయన ఊహకి కూడా అంది ఉండదు,
భవిషయతుతలో ఇకకడ అక్షర్ం ముకకరాని వారు " విదాయశాఖమంత్రుల్గ, విశవవిదాయలయ అధిప్తుల్గ "
అవుత్యర్ని ).
ఇప్పుడు విషయానికి వదాేం. ఆయన అన్వ ముఖయ విషయం ఏమిటంటే " అందరూ ఆంగాభాషకు ల్లటిన్
ప్దాల్గ మూలమంట్టనానరు " కాని ల్లటిన్ ప్దాల మూల్లల్గ సంసృతంలో ఉనానయి అని. క్రింది
ప్దాల్గ చూడండి.
సంసృతం ల్లటిన్ ఆంగాం
మాతృ మాటర్ మదర్ - పతృ పటర్ ఫాదర్ - భాతృ భాటర్ బ్రదర్ - దుహీతృ దిహితర్ డాటర్
ఆయన వీటితో ఆగలేదు. ఎనోన ప్దాలకు మూల్లల్గ వదికారు. వాటిలో కొనిన:
17

1. " స్సయకీలః " - " అయః కీలై సాహితః " అంటే ఇనుప్కడ్డడలతో కూడినది అని అర్థం. అదే " సైకిల్ "
అయింది.
2. " ఫల్లవర్ః " - " ఫలం అవర్ం యస్సమత్ " అంటే పువువకి క్రింది భాగంలో కాయ తయారై క్రమంగా
ప్ండు అవుతుంది. ఈప్దం ఫల్లవర్, ఫల్ వర్ అయి ఫావర్ గా ఆంగాంలో నిలిచింది.
3. " కల్లకః " - " కై శబ్దే " ధాతువు అంటే శబేంతో సమయానిన తెలిపేది అని అర్థం. అదే " కాాక్ " అయింది.
ఇల్ల ఎనోన ఆంగాప్దాలకు మూల్లల్గ సంసృతంలో ఉనానయని గ్రహించి " కొలంబియా, ష్ఠకాగో,
వాష్ఠంగున్ " యూనివరిశటీలలో భాష్ట్శాస్సిలపై ప్రిశోధనల్గ చేస్తతనన భాష్ట్ప్ండితుల్గ ప్రప్ంచంలో
ఉనన ప్దాలనినటికీ కూడా సంసృతప్దాలే మూలం అననట్టాగా తెల్గస్తతంది అన్వ నిర్ణయానికి
వచాిరుట.
అమెరికా ప్ండితుడు " మీనార్డ " మన దేశానికి వచిినప్పుడు అమెరికా గ్రంథాలయాలోా 6700
సంసృతలిఖితగ్రంథాల్గ ఉనానయని తెలియచేశారు.
ఎందరో విదేశీప్ండితుల్గ సంసృతవాజమయంని విసతృతంగా ప్రిశోధించారు. మొదట వారు
ప్రిశోధనల్గ మొదలెటిునది మన సనాతనధర్మంమీద ప్రేమతోనో అభిమానంతోనో గౌర్వంతోనో
కాదు. దానిలో ఏమీ ఉతృషుత లేదని ప్రప్ంచానికి తెలియచేయడానికి. కాని సంసృతవాజమయంలోని
అదుాతవిజాానం, విసతృతభావనల్గ తెల్గస్తకుని సనాతనధరామనికి దాసోహం అనానరు, దీనికి స్సటి
ఇంకొకటి లేదని ప్రప్ంచానికి ఎల్గగెతిత చాటారు.
" తన్వమ మనః శివసంకలపమస్తత " - సంకలపస్తకతం. మా మనస్తలోా ఎలాప్పుడూ మంచి ఆలోచనలన్వ
కలిగించు అని భగవంతుడిని ప్రారిథంచడం ఒకక మన సనాతనధర్మంలోన్వ ఉననది అని గర్వంగా
ప్రప్ంచానికి తెలియచేదాేం.
మన సనాతనధరామనికి స్సటి లేదు, రాబోదు - శుభం భూయాత్

మంచి వాయస్సలను శ్రీ గాయత్రి ప్త్రిక దావరా సమాజంలో అందరికీ అందివావలని మన ఆకాంక్ష.
ఇందుకు మీ అందరినుంచి ఆశిస్తతననది ప్రతి ఒకకరూ 10 మందికి తకుకవ కాకుండా సభుయలను
చేరిపంచడం. వార్ందరి తోటి మీరు మన ప్త్రిక ను ప్ంచుకోవడం (షేర్ చేయడం) . ప్త్రిక లోని
వాయస్సల మీద అభిప్రాయాలను సపందన దావరా వయకీతకరించడం.

డా. వి. యన్. శాస్త్రి, మాన్వజింగ్ ఎడిటర్


18

సందర్య లహరి – 28
ప్రథమ భాగము
ఆనంద లహరి
గరిమెళ్ళ సతయనారాయణ మూరిత: 93463 34136
శోా : జపో జలపః శిలపం సకలమప ముద్రావిర్చనా
గతిః ప్రాదక్షిణయ-క్రమణ-మశనాదాయ హుతి-విధిః |
ప్రణామః సంవశః స్తఖమఖిల-మాత్యమర్పణ-దృశా
సప్రాయ ప్రాయయ-సతవ భవతు యన్వమ విలస్త్రతమ్ || 27 ||
అ : హ్న భగవతీ ! న్వను ఆత్యమర్పణ దృష్ఠుతో సేవచఛగా మాటాాడే సంతోష ప్రసంగము నీయొకక మంత్ర
జప్ము అగుగాక, చేతులతో చేయు ప్రతి ప్ని నీ ఆరాధనా సందర్ాంలో చేయు ముద్రల అమరిక
అగుగాక, నీవు సర్వ వాయపవి కనుక, న్వను నడిచే నడక నీకు చేసే ప్రదక్షణ అగుగాక, న్వను తిన్వ
ఆహార్ము నీ పేరున హవిస్తాను అగినయందు వ్రేల్గిట
అగుగాక, న్వను ప్డుననప్పుడు ఆ భంగిమ నీకు చేయు
స్సష్ట్ుంగ ప్రణామము అగుగాక, సమసతమైన స్తఖకర్మైన
వస్తతవుల్గ, న్వను చేయు సమసత చేషుల్గ నీకు ప్రిచరాయ
సవరూప్మై నీ పూజయ అగును గాక.
వి : ఇది అతయంత ప్రధానమైన శోాకం, సదర్యం లహరి లోని
నూరు శోాకాలలో ఇది మణిమకుటం గా చెప్పబడుతోంది.
ఈ శోాకంలో చెపపన విషయాల్గ నిర్ంతర్ స్సధనలో ఉండాలి
అని తెలియజేయ బడుతోంది. సమసతమైన సమయాచార్ం
ఈ శోాకంలో ఉంచబడింది. శ్రీవిదోయపాసకుల్గ పూజ అయిన తరువాత ఈ స్సధన చేస్సతరు.
యోగీశవరుల్గ, జీవనుమకుతల్గ సంస్సరుల్గగా కనబడినప్పటికీ వారు అమమవారిని సర్వకాల సరావవసథల
లోను ధాయనిస్తతంటారు, అమమ స్సదాఖయ కళ్ను గురించిన చింతన చేస్తత ఉంటారు. ప్ర్మాతమ
తతతాములో ప్ర్వశులై ఉంటారు. ఆతమ సమర్పణ భావంతో అమమవారిని హృదయాకాశంలో పూజించే
సమయాచార్ ప్రులకు పూజా ద్రవాయలతో ప్నిలేదు అననది ఈ శోాకంలో స్సరాంశం.
19

సప్ర్య అంటే పూజ. 'యన్వమ విలస్త్రతమ్' అంటే ‘నాలో ఉనన ప్రతి కదలిక నీకు పూజే అమామ’ అంట్టనానరు
శంకరుల్గ. ఆవిధంగా అదుాతమైన భావనను ఆవిషకరించారు. ఆతమ సమర్పణ బుదిధతో తమ జీవన
విధానానిన భగవదరిపతం చేసేవారు త్యము చేసే ప్రతి కారాయనిన ప్విత్రంగా శ్రదధగా చేస్సతరు. అట్టవంటి
ఉపాసకుని సకల ప్రవృతుతల్గ భగవంతుని పూజలే అవుత్యయి. త్యను చేసే ప్రతి ప్ని భగవతి పూజ
అయయటట్టా అనుగ్రహించమని శంకరుల్గ అమమవారిని ప్రారిథస్తతనానరు.
పూజా క్రమంలో మొదట మంత్ర జప్ం. తరువాత ముద్రల్గ చూపస్సతరు. ముద్రల్గ అంటే ఆ దేవతకు
సంబంధించిన భావానిన చేతి ముద్రల దావరా చూపంచటం. ముద్రలలో సంక్షోభ, ద్రావణ, ఆకర్షణ,
వశయ, ఉనామద, మహాంకుశ, ఖేచర్త, యోని, త్రిఖండ ముద్రల్గ తొమిమది ప్రధానమైనవిగా
చెప్పబడుతునానయి. గాయత్రికి ఇర్వై నాల్గగు ముద్రల్గ. శ్రీవిదయలో 'దశముద్రా సమారాధాయ' అని ప్ది
ముద్రల్గ చూపస్సతరు. అదేవిధంగా గణప్తి విల్లసంలో దంత ముద్ర వంటివి చూపుత్యరు. ప్రతి దేవత
విషయంలోనూ ఈ ముద్రల్గ కనిపస్సతయి. ముద్రలంటే చేతి భంగిమల్గ, వ్రేళ్ళ కూరుపుల్గ,
చూపంచటం. తరువాత ప్రదక్షిణ చేయటం. ఆహుతుల్గ ఇవవటం. యజాం చేసేటప్పుడు అది ఆహుతి,
పూజ చేసేటప్పుడు ఆ ప్దార్థం నైవదయం. పూజా ప్రక్రియలో చిటుచివర్ది స్సష్ట్ుంగ ప్రణామము.
ప్డుకుననప్పుడు దొర్ాడం సహజం. ఆ సమయంలో శర్తర్ం దండల్లగా ఉంట్టంది. అది అమమవారికి
చేసే దండ ప్రణామము. పూజా కార్యక్రమము ఈ విధంగా స్సగుతుంది. ఈ పూజలనీన స్సధార్ణంగా
భగవంతుని ఎదురుగా కూరిని చేసేవి.
పూజలలో ప్రా పూజ అప్రా పూజ అని రండు విధముల్గ. అప్రా పూజ అంటే బాహయ ద్రవయముల్గ
అనగా పూజా ద్రవయముల్గ సమకూరుికొని, కాల్లనిన నిర్ణయించుకొని చేసేది. ఇక ప్రాపూజ
జరుగుతూన్వ ఉంట్టంది. పూజ అయిన తరువాత నాలోని ప్రతి కదలికా నీ పూజేనమామ అంట్టనానరు
శంకరుల్గ. ఇది చాల్ల అదుాతమైన భావన. ఈ స్త్రథతిన్వ అసలైన ప్రా ఉపాసన అంట్టనానరు.
‘జపో జలపః శిలపం సకలమప ముద్రావిర్చనా’
జలపం అంటే వాగుడు. నా వాగుడు అంత్య నీ జప్మే అమామ అనానరు ఇకకడ వాగుడు అనగా సేవచిగా
చేసే సంతోషకర్మైన ప్రసంగము. ఇక దరిశంప్జేసే ఆ చేతి కదలికల్గ శిలపముల్గ అనగా భంగిమల్గ.
ముద్రలన్వవి వివిధ ర్కముల్గ. భావానిన చేతియొకక భంగిమలతో ప్రకటించటానిన ముద్ర అంటారు. ఈ
ముద్రలను నాటయ శాసింలో వాడత్యరు, మంత్ర శాసిం లో కూడా వాడత్యరు. 'నా చేతి ప్రతి కదలిక, నా
చేతితో న్వను చేసే ప్రతి ప్ని కూడా నీకు ముద్రా ర్చనయ.' అంట్టనానరు.
20

‘గతిః ప్రాదక్షిణయ క్రమణ మశనాదాయ హుతి విధిః’

నా ప్రతి గతి నీకు ప్రదక్షణయ. గతి అంటే నడక. ప్రదక్షణ క్రమం నా నడక. నా తిరుగుడే నీ ప్రదక్షణ. న్వను
తిన్వ తిండి నీకు నివదన, న్వను కడుపు నింపుకోవటం నీకు నైవదయం.
‘ప్రణామః సంవశః స్తఖమఖిల మాత్యమర్పణ దృశా’
‘న్వను ప్డుకోవటమే నీకు ప్రణామము అమామ. శయనించినప్పుడు దొర్ాడం నీకు స్సష్ట్ుంగ
ప్రణామము.’ అయితే ఈ శోాక పాదంలో 'ఆత్యమర్పణ దృశా' అననది ఒక గప్పమాట. ఆత్యమర్పణమంటే
తనని త్యను అరిపంచుకోవటం. నా తలంపు, చింతన అంత్య అమేమఅని భావించటం అదే ఆత్యమర్పణ.
అల్ల ఎవరైతే జీవిస్సతరో వారి జీవితమే పూజ. ప్రతి భావనలోను అమమ కదల్లలి.
అమమను తలచుకొని మాటాాడే మాట ఏదైనా కావచుి అది అది మంత్రమే అవుతుంది. అమమను
తలచుకొని కదిలే కదలికల్గ ముద్రలే. అమమను తలచుకుంటూ నడిసేత అది ప్రదక్షిణ్య. అమమను
తలచుకుంటూ తింటే అది నైవదయమే.
అమమను తలచుకొని ప్డుకుంటే అది ధాయనమే. ‘ఆత్యమర్పణ దృశా’ అంటే ఇదీ భావం. 'యతకరోష్ఠ
యదశానస్త్ర యజుజహోష్ఠ దదాస్త్ర యత్ । యతతప్సయస్త్ర కంతేయ తతుకరుషవ మదర్పణమ్' అనానడు
భగవానుడు గీతలో. యత్ కరోష్ఠ ఏది చేస్సతవో, యదస్సనస్త్ర ఏది తింటావో, యత్ జుహోష్ఠ ఏ
యజాాల్గ చేస్త్రనా, దదాస్త్ర యత్ ఏది ఇచిినా, యత్ తప్సయస్త్ర ఏ తప్స్తా చేస్త్రనా, తతుకరుష్ట్వ
మదర్పణం అది నాకరిపంచు అననది గీత్య శోాకం. పూజ చేయటం వరు, ఏది చేస్త్రనా పూజ అవటం వరు.
ఏది చేస్త్రనా పూజ ఎవరికి అవుతుంది, ఎవరు భగవదర్పణతో ఉంటారో వారు చేసేవనీన పూజలే.
కనుక జీవిత్యనిన పూజగా మలచుకోవడం న్వరుికోవాలి. జీవితంలో ఎదో ఒకటి చేయకుండా
ఉండటానికి లేదు, దాన్వన 'న హి కశిిత్ క్షణమప జాతు తిషితి అకర్మ-కృత్' అని భగవదీుత,
ఉప్నిషతుతల్గ చెపుతనానయి. అందుచేత చేసే ప్రతి కర్మ శివార్పణం కావాలి. అదే భావన తో ఉండాలి.
అయితే ఏది చేస్త్రనా శివార్పణం అనటానికి కూడా లేదు. ఎందుకంటే చేసేవి బదధతతో ఉండాలి, అమమ
కరిపస్తతనాననని భావన ఉనననాడు అది ఆత్యమర్పణమే అవుతుంది. ఆడే ప్రతిమాట మంత్రమే అని తెలిసేత ,
ప్లికే ప్రతి ప్ల్గకు ప్విత్రమైనది అవుతుంది. ఈ భావన జీవితంలో తెచుికో గలిగిన నాడు, ఆ జీవితం
గప్ప జీవితం. అల్లంటి జీవితం గడిపే వాళ్ళ వలా భూమి ప్విత్రమౌతుంది. అట్టవంటి వాళ్ళను దరిశంచే
వారు కూడా ప్విత్రులౌత్యరు.
21

వాగుడు అంటే మంత్రం అనటంలో మరో అర్థం ఉంది. మంత్రాలనీన అక్షరాల తో కూడుకుననవ. ఏభై
అక్షరాల్గ అమమ రూప్మే. అమమ 'మాతృకా వర్ణ రూపణీ'. ఏమాట మాటాాడినా అక్షరాలతోన్వ
మాటాాడుతునానము కదా. అక్షరాల్గ అమమరూపాల్గ కనుక , ఏమి మాటాాడినా అవి అమమ మాటలే
కావాలి. అది ‘మాతృకా వర్ణ రూపణీ’ అనన జాానం కలిగి ఉండటం. వాకుకను జాగ్రతత గా ప్లికేవాడు
యోగి. వాని నోట అబదధం ప్లకదు, వాని మాటలలో కప్టం ఉండదు. భగవదేతర్ విషయముల్గ
ఉండవు. అట్టవంటి వాడు వాఙ్మయ తప్స్తా చేసే వాడే.
హసతముల యొకక కదలికలనీన ఆ తలిావ. ఆవిడ లేనిదే ఏది కదుల్గతుంది? శివుడే కదలలేదు. ఆవిడ
కదలిక తెచిింది. గతి అనగా గమనం. ఆ గమనం తలిా వలాన్వ ఏర్పడుతోంది. విశవం లో ఆవిడ లేని
చోట్ట ఏది? చుటూు తిరిగితే ప్రదక్షిణయ కానీ విశవమే ఆవిడ అని ఎరుక కలిగిననాడు వసే ప్రతి అడుగు
ప్రదక్షిణ్య.
'అశనా దాయహుతివిధిః’ హోమం లో వసే ద్రవయం ప్విత్రం గా తీస్త్రకొని వస్సతము. ప్విత్రం చేస్త్ర వస్సతము.
అల్లగే కడుపులో ఉననది హోమాగిన. హోమాగిన రూప్ంలో ఉనాననని ప్ర్మాతేమ తెలియ జేశాడు. '
అహం వైశావనరో భూత్యవ ప్రాణినామ్ దేహమాశ్రిత: ప్రాణాపాన సమాయుకత: ప్చామయననం
చతురివధమ్’ అనానడు భగవానుడు. అందుకే అననం న్వను తింట్టనాననని కాకుండా లోప్ల
అగినహోత్రుని రూప్ంలో ఉనన ప్ర్మేశవరునకు సమరిపస్తతనానననన భావంతో తినాలి. తిన్వ అననం
సరిగా లేకపోతె బుదిధ సరిగా ఉండదని ఉప్నిషతుతల్గ ఘోష్ఠస్తతనానయి. తిన్వ ఆహార్ంలో స్తథల భాగం
మలం గా మారుతుంది, స్తక్ష్మభాగం సతవ మౌతుంది. సతవము అంటే ప్రాణశకిత, స్తక్ష్మ తర్ భాగము
మనస్తాగా మారుతుంది. ఆహార్ శుదిధ వలా సతవ శుదిధ, సతవ శుదిధవలా చితత శుదిధ, చితత శుదిధవలా
జాానము మోక్షము కల్గగుత్యయి అనానడు స్సవమి వివకానంద. అశనా శుదిధకి ప్రాధానయత ఉననది
కనుకన్వ అననం నైవదయం పెటిు తింటాము.
అందుచేత వండినది ఈశవరార్పణ చేయాలి. అప్పుడు అంతవర్కూ ప్దార్థంగా ఉననది ప్రస్సదంగా
మారుతుంది.అందుకే మనం తీస్త్రకొన్వ ఆహార్ం ప్రస్సదం గా భావిస్సతము. ప్రస్సదం చితత శుదిధని
ఇస్తతంది. మనో మాలినాయనిన పోగడుతుంది. అందుకే నివదన చేస్త్ర తినటం జరుగుతోంది. అమమ
ప్రస్సదం తింట్టనానం ధనుయలం. దీన్వన శ్రోత్రియుల్గ ప్రాణాయస్సవహా అంటూ వయవహరిస్సతరు. ఆహార్ం
న్వను తింట్టనానను అనన భావన లేకుండా తినాలి. భావన వలా అనాననికి బలం చేకూరుతుంది.
22

‘ప్రణామః సంవశః స్తఖమఖిల మాత్యమర్పణ దృశా’


ప్ర్మహంస ‘ప్డుకున్వప్పుడు ప్ర్మాతమను ధాయనం చేస్త్ర, లేస్తత ధాయనము చేసేత మధయలో పోయిన నిద్ర
అంత్య ధాయనం తో సమానం అనానరు. మధయలో వుననది అంత్య సమాధి స్త్రథతి, 'నిద్రా స్సమాధి స్త్రథతిః' అని
శంకరులే అనానరు. కనుక ఈ స్త్రథతికాని వచిిందా శర్తర్ంలోని అంగ భంగిమలనీన స్సష్ట్ుంగ
ప్రణామములవుత్యయి. .
‘సప్రాయ ప్రాయయ సతవ భవతు యన్వమ విలస్త్రతమ్’
‘యన్వమ విలస్త్రతమ్’ నా యొకక విల్లసము అనగా కదలిక, ప్రతి చేత, కూడా ‘సప్రాయ ప్రాయయాః’
సప్రాయ క్రమము, అవి అమమ పూజ. పూజ ఒక క్రమంలో ఎల్ల చేస్సతమో బ్రతుకులో ప్రతి కదలిక కూడా
సప్రాయక్రమమే కావలి. చేసే ప్రతి ప్ని అమమ పూజ కావాలి. ప్రా పూజను ఈ విధంగా స్సధన
చేస్త్రనవాడు ధనుయడు.
ఇకకడ శంకరుల్గ భావనోప్నిషత్ స్సరానిన నిక్షిప్తం చేస్త్ర ఇస్తతనానరు. అమమవారు 'భావనా గమాయ'.
భావిసేత దొరికేది. 'శ్రీ చక్రనిన నీయందు భావించాలి. నీ శర్తర్మే శ్రీచక్రం, విశవమే శ్రీచక్రం అని భావిసేత
నువువ అన్వది ఉండదు. కనబడుతునన చైతనయమంతటికి తలేా మూలమన్వ భావన నిర్ంతర్ం చేయాలి.
అల్ల భావించే వాడు అమమను తలచుకుంటూ చేస్సతడు, కనుక వాడు చేసే ప్రతి ప్ని పూజ అవుతుంది.
యోగి అయినవాడు అమమను తప్ప మరిదేనీన తలంచడు.
ధర్మరాజు రోజూ పువువలను సేకరించి తెచిి పూజ చేసేవాడు. ఒకరోజు భీముడు పూజకోసమై పువువల్గ
తేవటానికి వళ్వళడు. చెట్టు పూవులతో విర్బూస్త్ర ఉంది. భీముడికి చెట్టుకునన పువువల్గ తెంప్ బుదిధ
కాలేదు. ప్ర్మాతమ విశవమంత్య ఉనానడని భావించి విశవమంత్య కృష్ట్ణర్పణం అనానడట. భీముడు
ఇంటికి తిరిగి వచేిసరికి కృషుణడి విగ్రహం అంత్య పూవులతో నిండి ఉననదట. కృష్ట్ణర్పణం అనగాన్వ
కృషుణడికి సమరిపతమైపోయాయి పువువల్గ. ప్ర్మహంస కూడా ఓస్సరి మందార్ చెట్టువదేకు వళా ఆ
చెట్టుకునన పువువలను చూచి, చెట్టు పువువలలంకరించుకునన కాళీమాత ల్లవుంది అనుకొని తిరిగి
వచేిశాడట.
ఆత్యమర్పణదృశా అననది ఈ విధంగాన్వ గోచరిస్తతంది. అందుకే ఆతమ చైతనయమే అమమ అని భావించాలి.
అహం అన్వదానికి మూలం అమమయ అని తెలిస్త్రననాడు అహం అమమలో లీనమైపోతుంది. ధాయస
అమమపై ఉంట అదే ధాయనం. ఆ విధంగా ఈ శోాకంలో భకిత కర్మ జాాన యోగముల సమనవయము
కనిపస్తతంది. పూజ చేసేటప్పుడు ఈ స్త్రథతి రావాలని అమమని కోరుకోవాలి. నా ప్రతి చేత నీ పూజ
23

అగుగాక. అది 'సప్రాయప్రాయయ సతవ భవతు యన్వమ విలస్త్రతమ్'. కాబటిు ఏది చేస్త్రనా సర్వం
అమమవారికి అర్పణము అని భావించాలి.
'న్వను శ్రీవిదాయ ఉపాసకుని గాను, పూర్ణ దీక్షాప్రుని గాను, నాకు మంత్రముగాని జప్ముగాని సోతత్రము
గాని తెలియవు, ముద్రల్గ, ప్రణామ విధుల్గ, హోమముల్గ అందువయు హవిస్తాల గురించి అసల్గ
తెలియదు' అని విననవించుకొని ఏమి మాటాాడినా, ఏమి చూచినా, ఏమి చేస్త్రనా ఆత్యమర్పణ బుదిధతో
మనస్స వాచా కర్మణా చేస్త్రననాడు స్సమానుయడు కూడా ఆ జగజజనని అనుగ్రహానికి పాత్రుడే అననది
గ్రహించ గలగాలి. అయితే చూసే చూపును బటిు త్యతపర్యం మారిపోతుంది. కనుక శంకరుల్గ ఏ
ఉదేేశయముతో ఈ శోాకమును వ్రాశారో చదువరుల్గ అదే దృష్ఠు కలిగి ఉండాలి.
ఈ శోాకానికి యంత్రం ఊర్ధాముఖి అయిన సమ భుజ త్రికోణం, ' హ్రం' బీజాక్షర్ం. శోాక పారాయణ
చేత ఆతమ జాానము, మంత్ర స్త్రదిధ, భగవతి దర్శనం స్త్రదిధస్సతయని చెప్పబడుతోంది.

దైవీసంప్ద:
ఎవరైతే క్రితం జనమలో జాానానిన సంపాదిస్సతరో, వారు మరుజనమలో దైవీసంప్దలతో పుడత్యరు.
వారికి క్రింద చెప్పబడిన దైవీ సంబంధమైన 26 గుణాల్గ ఉంటాయి.
1.భయం లేకపోవడం. 2.సతవగుణం కలిగి ఉండటం, మనస్తా నిర్మలంగా ఉంచుకోవడం.
3.జాానమును సంపాదించడం. 4. విదాయదానము, జాానదానము భూదానము అననదానము
మొదలగు దానముల్గ శకితకొదీే చేయడం. 5. ఇంద్రియనిగ్రహం.6.జాాన యజాము చేయడం.
7.పురాణముల్గ శాసిముల్గ చదవడం. 8.ప్రతిప్నీ ఒక తప్స్తాల్లగా చేయడం. 9.మంచి ప్రవర్తన.
10.అహింస వ్రతమునుపాటించడం. 11.సతయము ప్లకడం. 12.కోప్ము విడిచిపెటుడం. 13.
దురుుణములను త్యయగము చేయడం 14. ప్రశాంతంగా ఉండటం 15. ఇతరులను విమరిశంచకుండా
ఉండటం. 16. భూతదయ కలిగిఉండటం. 17. ఇంద్రియలోలతవం, సీిలోలతవము లేకుండా
ఉండటం. 18.మృదువుగా మాటాాడటం. 19.చెడడ ప్నుల్గ చేస్త్రనపుడు స్త్రగుుప్డటం.
20.చితతచాంచలయము వదిలిపెటుడం. 21.ముఖంలో మనస్తాలో తేజస్తా కలిగి ఉండటం. 22.
ఓరుపకలిగి ఉండటం. 23.అనినవళ్లలో ధైర్యంగా ఉండటం. 24. శర్తర్ము మనస్తా శుచిగా
ఉంచుకోవడం. 25. ద్రోహబుదిధ లేకుండా ఉండటం. 26. స్సవభిమానము వదిలిపెటుడం.
ఈ గుణములను దైవీసంప్దగా ప్రిగణించారు
Mihiropadesam గ్రూప్ నుంచి
24

భీషమ స్తతతి
విస్సాప్రగడ రామలింగేశవర్ రావు:
అంప్శయయ పై కూలిన భీషమ పత్యమహుని శ్రీ కృషణ సహితంగా పాండవుల్గ అందరూ కురుక్షేత్రానికి
పోయి దరిశంచుకునానరు.త్యత గారికి నమస్సకర్ముల్గ చేశారు. శ్రీకృషుణడు భీషుమని చేత ధర్మరాజుకు
రాజ ధరామల్గ, ఆప్దధరామల్గ, మోక్ష ధరామల్గ అనీన దగురుండి చెపపంచాడు.
ఇంతలో ఉతతరాయణ పుణయకాలం వచిింది. సవచఛంద మర్ణం వర్ంగా పందిన భీషుమని వంటి
యోగులకు శర్తర్ం వదలడానికి. సరియైన సమయం. ఈ సమయంలో భగవానుడైన శ్రీహరి యందు
మనస్తను లగనం చేస్తకొని జగనానథుని ఇల్ల సతవం చేశాడు. మహాభార్తం అనుశాశనిక ప్ర్వంలోని
ఈ ఘటాునిన భాగవతంలో పోతన గారు ప్రథమ సకంధం లో ఎల్ల వరిణంచారో చూదాేము:
త్రిజగనోమహన నీలకాంతి తనువుదీేపంప్ బ్రాభాత నీ
ర్జ బంధు ప్రభమైన చేలము ప్యిన్ ర్ంజిలా నీల్లలక
వ్రజ సంయుకత ముఖ్యర్వింద మతి సేవయంబై విజృంభింప్ మా
విజయుం జేరడు వన్నల్లడు మది నావశించు న్లాప్పుడున్.
ములోాకములను మోహింప్జేయు ఆ నీల మేఘ శాయముడు, ఉదయారుణ ఛాయ గల ఉతతర్తయమును
ధరించి, అందమైన శిరోజముల మధయ ప్రకాశించు ముఖ్యర్విందముతో మా అరుజనునితో కూడి ఉనన
వాడైన శ్రీకృషుణడు నా మది యందు ఎలాప్పుడూ వస్త్రంచి యుండుగాక!
హయరింఖ్య ముఖ దూళ ధూసర్ ప్రినయ స్సతల కోపేతమై
ర్యజాత శ్రమ తోయబిందు యుతమై రాజిల్గా న్మోమముతో
జయముం బారుథన కిచుి వడక నని నా శస్సిహతిన్ జాల నొ
చిియు బోరించు మహానుభావుమదిలో జింతింతు నశ్రంతమున్
యుదధభూమిలో ర్థాశవముల కాలి గిటుల తొకికళ్ాకు లేచిన తెలాని దుముమ కణాల్గ నలాని కేశాలపై
వింత కాంతులను విర్జిముమతునానయి. ఉరుకుల వలన కలిగిన సేవద బిందువుల్గతో ప్రకాశించు
మోముతో నా శసిముల దెబబల్గ బాధించు చుననను, విజయునకు విజయము స్త్రదిధంప్జేయు వడుకతో
యుదధము చేయించు మహానుభావుని న్వను నిర్ంతర్మూ మనస్తలో నిల్గపుకొంటాను.
25

నరు మాటల్ విని నవువతో నుభయ సేనా మధయమ క్షోణిలో


బరు లీక్షింప్ ర్థంబు నిలిప ప్ర్ భూపాల్లవళం జూపుచుం
బర్ భూపాయువులె లా జూపు లన శుంభత్ కేళ వంచించు నీ
ప్ర్మే శుండు వల్గంగు చుండెడును హృతపదామసనాసీనుడై.
అరుజనుని మాటల్గ విని నవువచూ ఉభయ సేనల మధయను ర్ణభూమిలో అందరూ వీక్షించు చుండగా
ర్థమును నిలిప శత్రు రాజులను చూపుచు, యుదధమందు ప్ర్ రాజుల ప్రాణములను తన చూపులతోన్వ
హరించి వస్త్రన మహా కేళీ వినోదుడగు ప్ర్మేశవరుడు నా మనః ప్దమమందు సదా వల్గగు చుండును
గాక!. తనవారి జంప్ జాలక
వనుకకు బో నిచిగించు విజయుని శంకన్
ఘనయోగ విదయ బాపన
ముని వందుయని పాద భకిత మొనయున్ నాకున్.
భగవానుడు కురుక్షేత్రం లో సవజనులను చంప్ నిచిగించక వను తిరిగి పోదల్గచుకునన అరుజనునికి
సందేహములను తీరిి మహతతర్మైన యోగ విదయను ఉప్దేశించిన మునిజన పూజుయని పాద ప్దమముల
యందు నాకు భకిత నిల్గచు గాక!
కుపపంచి ఎగస్త్రన గుండలంబుల కాంతి
గగన భాగంబెలా గపప కొనగ
నురికిన నోర్వక యుదర్ంబులో నునన
జగముల వ్రేగున జగతి గదల
జక్రంబు జేప్టిు చనుదెంచు ర్యమున
బైనునన ప్చిని ప్టము జార్,
నమిమతి నా ల్లవు నగుబాట్ట సేయక
మనినంపు మని క్రీడి మర్ల దిగువ
గరికి లంఘంచు స్త్రంహంబు కర్ణి మెర్స్త్ర
న్వడు భీషుమని జంపుదు నినున గాతు
విడువు మరుజన!యంచు మదివశిఖ వృష్ఠు
దెర్లి చనుదెంచు దేవుండు దికుక నాకు.
26

పత్య మహుని శర్ ప్ర్ంప్ర్కు నొచిిన వాస్తదేవుని ఉగ్రరూప్ము ఇకకడ సహజ పాండితీ
మండితుడైన పోతన గారి కవితలో ప్రస్తఫటం గా కనిపంచింది.శ్రీకృషుణడు ఒకకస్సరిగా పైకి ఎగిరి
క్రిందకు దూకాడు. అప్పుడు అయన కుండలముల తళ్ళకుల్గ ఆకాశమంత్య నిండినవి. ఉరికిన వగానికి
అతని గర్ామందునన లోకాలనీన కదలి అలజడి చెందినవి. భుజముపై నునన ప్ట్టు పీత్యంబర్ం జారి
పోయినది.చక్రము చేప్టిు శీఘ్రముగా వడుతుండగా "నా శకిత పై నాకు విశావసముంది. ననున
నవువలపాల్గ చేయకుమని" బ్రతిమాల్గ చునన అరుజనునితో "ననున అడడగించకు అరుజనా!విడువుము.
న్వడు భీషుమని చంప నినున కాపాడుదును " అని ఏనుగు పైకి లంఘంచు స్త్రంహము వలె, నా యొకక
బాణములను తపపంచుకొని నా పైకి ఉరుకుతూ వచుి ఆ దేవదేవుడే దికుక నాకు.
తనకున్ భృతుయడు వీని గాచుట మహా ధర్మంబు వొమమంచు న
రుజన స్సర్థయము పూని ప్గుముల్గ చే జ్యదయంబుగా బట్టుచున్
మునికోలనవడి జూప ఘోటకములన్ మోదించి త్యడించుచున్
జనులనోమహము నొందజేయు ప్ర్మోత్యాహున్ బ్రశంస్త్రంచెదన్.
తనకు దాస భకుతడైన వాడు, వీనిని ర్క్షించుట మహా ధర్మము నాది అని భావించి పార్థ స్సర్థి గా మారి
ప్గాుల్గ చేత పుచుికొని, అశావలను మునికోలతో అదలిస్తత ఉండడం ఎంత చోదయం! ఆ దివయ భవయ
మూరితని చూచి వివశు లయయ జనులకు గగురాపట్ట కలిగించే ఆ స్సవమిని కీరితస్తత తరించి పోవుదును.
ప్ల్గకుల నగవుల నడపుల
నల్గకల నవలోకనముల నాభీర్ వధూ
కులముల మనముల త్యలిమి
కొల్గకుల్గ వదలించు ఘనుని గలిచెద మదిలోన్.
ప్ల్గకులతో, నవువలతో, చేషులతో, అల్గకలతో, చూపులతో గోపకల హృదయాలలోని
సహనాననంత్య కొలా గటాుడు ఈ గోప్బాల్గడు. సర్వమూ సమర్పణ గావించిన ఆ వ్రజ భామినుల ల్లగే
ఆ మధురాధిపుని నా మనములో సేవించుకుంటాను.
మునుల్గ నృపుల్గ జూడ మును ధర్మజుని సభా
మందిర్మున యాగ మండప్మున
జిత్ర మహిమ తోడ జెల్గవొందు జగదాది
దేవు డమరు నాదు దృష్ఠు యందు.
27

రాజస్త యాధవర్ సమయంలోని సనినవశానిన భకిత పా ర్వశయం తో వరిణస్తనా


త నడు గాంగేయుడు.ఆ
స్సవమి చూపన శిశు పాల వధ వంటి చిత్ర మహిమల్గ అకకడ ఉనన మునులను, రాజులను, దిగారమకు
గురిచేశాయి. వనోళ్ా కొనియాడారు అందరూ. ఆ దేవుడే నా మదిలో సదా నిలవాలని
కోరుకుంట్టనానను.
ఒక స్తరుయండు సమసత జీవులకు దా నొకొకకకడై తోచు పో
లిక న్వ దేవుడు సర్వకాలము మహా లీలన్ నిజ్యతపననజ
నయ కదం బంబుల హృతారోరుహములన్ నానా విధానూన రూ
ప్కుడై యొప్పుచునుండు నటిు హరి న్వ బ్రారిధంతు శుదుధండనై.
ఆకాశంలోని స్తరుయడొకకడే, కాని, సమసత జీవరాశికి త్య నొకకకకడుగా కనిపస్తత ఉంటాడు. అటేా
సర్షవశవరుడు కూడా సర్వకాలములలో మహా లీలతో తన నుండి పుటిున సర్వ ప్రాణికోటి హృదయాలలో
వారుకోరిన వివిధ రూపాలలో దర్శన మిస్తత ఉంటాడు. శుదధ సతవ గుణముతో ప్రిశుదుధడనై న్వను ఆ
హరిని ప్రారిథస్తత ఉంటాను.
ఈ విధంగా ఆ వాస్తదేవుని సనినధిలో త్రికర్ణాలను నిర్మలం గా కూరుికొని అత్యమర్పణం చేస్తకుని
మాఘ శుదధ అషుమి నాడు ఆ స్సవమిలో ఐకయ మయాయడు ఆ కురుకుల పత్యమహుడు. నిర్యణా నంతర్
ఏకాదశి భీషమఏకాదశిగా ప్రస్త్రదిధ గాంచి ఆ ప్ర్మ భాగవతోతతమునికి యశస్తా ఆ చంద్రత్యరార్కం
నిలిప ఉంచింది.
--:oOo:--

శ్రీ గాయత్రి ప్త్రికను అన్వకమంది కంపూయటర్ తో బాట్ట ల్లప్ టాప్ లోనూ ఇంకా టాబెాట్ా లోనూ
స్తల్గవుగా చదువుతుననట్టా తెల్గసోతంది. మిగిలన వారు మొబైల్గ లోనూ చదువుతునానరు.
కొంతమంది స్తచించినట్టా మొబైల్గలో చదవడం కొంత కషుమే.. మొబైల్గ లో కూడా స్తల్గవుగా
చదవడానికి మార్ుం ఉంది. అది అందరికీ తెల్గస్తననదే. మొబైల్గ ను అడడంగా త్రిపపతే ఫుల్ సీీన్
(full screen) వస్తతంది. దీనికి ఒక ఆప్షన్ button ఉంది. కొనిన మొబయిల్ా లో Auto Rotation
అని కొనిన మొబయిల్ా లో Landscape Orientation (horizontal) అని, కొనిన మొబయిల్ా
లో Screen Auto Rotate అని ఇల్ల వివిధ నామాలతో స్తచించబడుతుంది. మీ మీ మొబైల్గను
పై ఆప్షన్ లోనికి మారుికుంటే ప్త్రికను చదవడం స్తల్గవవుతుంది .

డా. వి. యన్. శాస్త్రి, మాన్వజింగ్ ఎడిటర్


28

నిత్యయన్వవషణ:
పులసతా బ్రహమ చరిత్ర
వాటాఅప్ గ్రూప్ సేకర్ణ:
విషుణమూరిత నాభికమలము నుంచి ఉదావించిన బ్రహమ దేవుడు సృష్ఠు కార్యం చేయటానికి తన శర్తర్ము
నుంచి కొంతమందిని సృష్ఠుంచాడు. వారిన్వ "బ్రహమ మానస పుత్రుల్గ" అంటారు. అల్లంటి మానస
పుత్రులలో పులస్తతాడు ఒకరు. ఈయన బ్రహమదేవుడి కుడి చెవి నుంచి జనిమంచారు. తన తండ్రి చెపపన
విధంగాన్వ పుటిున దగుర్ నుంచి నారాయణ్మడి మీద మకుకవతో నిర్ంతర్ం తప్స్తాలో మునిగి
ఉండేవాడు.
పులస్తతాడి భార్య పేరు హవిరుావ, ఈమె కర్ేమ ప్రజాప్తి కూతురు. వీరి అనురాగానికి ప్రతిరూప్ంగా
వీరికి "అగసతా మహరిష" పుడత్యరు. పెదే కుమారుడు అగస్తతాడు కూడా గప్ప మహరిష. అగస్తతాడు
పుటాుక పులస్తతాడు తృణబిందు ఆశ్రమానికి వళా తప్స్తాలో లీనమైపోత్యడు. ఆ ఆశ్రమంలోకి ఒకరోజు
ఇదేరు అమామయిల్గ వచిి ఆనందంతో కేరింతల్గ కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. తన తప్స్తాని భగనం
కలిగించటానికే వారిదేరూ అకకడికి వచాిర్ని అనుకొనన పులస్తతాడు ఇక ముందు "తన ఆశ్రమం వైపు
వచిిన అమామయిల్గ గర్ావతుల్గ అవుత్యర్ని" శపస్సతడు. ఆ శాప్ం వినన ఇదేరు అమామయిల్గ
అకకడనుంచి పారిపోత్యరు.
ఈ శాప్ం గురించి తెలియని తృణబిందు రాజరిష అన్వ రాజు కుమారత అయిన "ఇదివద" ఆ ఆశ్రమ
సమీపానికి వచిి గర్ావతి అవుతుంది. ఏడుస్తత తండ్రి దగుర్కి వళా విషయానిన చెపుతుంది. విషయం
తెల్గస్తకునన మహారాజు పులస్తతాడి దగుర్కి వచిి తన కూతురిని పెళా చేస్తకోమని అభయరిథస్సతడు. అతని
మాటను గౌర్విస్తత పులస్తతాడు ఇదివదను పెళా చేస్తకుంటాడు. ఆమె కూడా ఆశ్రమంలోన్వ ఉంటూ
మహరిషకి సేవ చేస్తత ఉండేది. వారికి "విశ్రవస్త" అన్వ కుమారుడు పుడత్యడు. ఈ విశ్రవస్తవ
రాక్షస్తలనందరినీ పుటిుంచాడని అంటారు. ఇతని కొడుకులే రావణ్మడు, విభీషణ్మడు, కుంభకరుణడు,
శూర్పణక మరియు కుబ్దరుడు. (Note: ఇది సరికాదు. విశ్రవస్తవుకు ఇదేరు భార్యల్గ, మొదటి భార్య
ఇల్లవద, విశ్రవస్తవు ఇల్లవదకు జనిమంచినవాడు కుబ్దరుడు ఇతడు యక్షుడు, ఉతతర్దికుకకు అధిప్తి.
వీరి సంత్యనము: నలకూబర్, మణిభద్ర, మయూరాజ, మీనాక్షి, ఇతని నివాసం మొదట
లంకానగర్ము, తరువాత అలకాపురి. విశ్రవస్తవు రండవ భార్య కైకేయి రాక్షస కనయ వారి సంత్యనమే
29

రావణ్మడు, విభీషణడు, కుంభకరుణడు, శూర్పణక) ఈ విధంగా చూసేత పులస్తతాడు రావణాస్తరునికి


త్యతగారు అవుత్యర్నన మాట.
ఒకస్సరి ప్రాశరుడు రాక్షస్తల మీద కోప్ంతో సత్రయాగం చేస్తతనన సమయంలో అగస్తతాడు వచిి ఆ
యాగానిన ఆప్మని ఆదేశిస్సతడు. అపుడు ప్రాశరుడు వంటన్వ ఆ సత్రయాగానిన ఆపుత్యడు. ఇది చూస్త్రన
పులస్తతాడు ప్రాశరుడు అంత కోప్ంలో ఉండి కూడా యాగానిన వంటన్వ ఆపనందుకు ఆనందించి వర్ం
కోరుకోమని అంటాడు. దానికి ప్రాశరుడు తన మనస్తా ఎలాప్పుడూ వదపురాణాల మీద ఉండాలని,
తను వదశాస్సిలోా గప్ప ప్రతిభ కలిగి ఉండాలని కోరుకుంటాడు. దానికి తథాస్తత అంటాడు పులస్తతాడు.
అల్లగే భీషుమడు ఒకస్సరి గంగా నదీ తీర్ంలో పతృకర్మల్గ చేస్తత ఉండగా పులస్తతాడు అకకడికి వస్సతడు.
భీషుమడు అతనిని భకితతో పూజిస్సతడు. దానికి సంతస్త్రంచిన పులస్తతాడు ఏమైనా సందేహాల్గంటే
అడగమని అంటాడు. దానికి భీషుమడు తీర్థయాత్రల వలా కలిగే ఫలిత్యలని చెప్పమని కోరుత్యడు. దానికి
సమాధానంగా పులస్తతాడు భీష్ట్మ! గర్వం కోప్ం లేకుండా నుండటం ప్రతిఫల్లనిన ఆశించకుండా
ఉండటం, తకుకవగా తినటం, నిజాలన్వ మాటాాడటం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం, మంచి
ప్నులన్వ చేయటం, ఇల్లంటివనీన చేసేవారు ఎట్టవంటి తీర్థయాత్రల్గ చేయకపోయినా దానికి మించిన
ఫలితం లభిస్తతందని చెపాతడు.
బ్రహమ మానస పుత్రుడైన పులస్తతాడు జీవించినంత కాలం వదనిష్ట్ిప్రాయణ్మడై, ఎలాప్పుడూ
నారాయణ్మని సమరిస్తత చివరికి అతనిలోన్వ ఐకయమైపోత్యడు. ఇదండ్డ పులసతా బ్రహమ చరిత్ర.
30

బ్రహమశ్రీ స్సమవదం షణ్మమఖశర్మ గారి సమాధానాల్గ :


సేకర్ణ: పేరి గోపాలకృషణ: 73861 97283
ప్ర : తిరుమలలో న్లవైన దేవుడు శ్రీనివాస్తడిగా పురాణ ప్రశస్త్రత, దేవునికి వంకటేశవర్ నామం ఎప్పుడు
ఏర్పడింది? ప్రచార్ంలో ఉనన ఈ రండు నామాలను వదిలి 'గోవింద' సమర్ణ జర్ప్డానికి
మూలమేమిటి?
జ : 'శ్రీనివాస', 'గోవింద' నామాల్గ విషుణవునకు సహజ నామాల్గ. 'వంకటేశ' నామం క్షేత్రదైవంగా
వచిిన నామం. లక్ష్మీదేవి (శ్రీ) ఎలాప్పుడు నారాయణ్మని ఆశ్రయించుకొని ఉండడం చేత ఆయనను
'శ్రీనివాస' అనానరు. 'గో' అంటే వదవాకాయల్గ, 'భూమి' అని రండరాథల్గ.
'గోవిందుడు' అంటే 'వదములచే నుతింప్బడే ప్ర్తతతాం'. 'వదాల దావరా
తెలియబడే ప్ర్బ్రహమ' అని అర్థంతో పాట్ట 'భూమిని గ్రహించి, ప్రళ్య జల్లల
నుండి ఉదధరించిన ఆదివరాహస్సవమి' అని కూడా అర్థం ఉంది. ఇంక కృషుణడు
గోపాలకుడు కనుక 'గోవిందుడు' - ఇల్ల మూడు అరాథలలోనూ
నారాయణ్మడు తెలియబడుతునానడు.
కృతయుగంలోన్వ భూదేవి ప్రార్థన మేర్కు, బ్రహామదుల కోరిక మేర్కు నారాయణ్మడు ప్ృథివపై తన
విభూతులతో విహరించదలచుకునానడు. ఆయన విహార్ం కోసం ఆదిశేషుడే ప్ర్వతంగా వలశాడు.
అందుకే అది శేష్ట్ద్రి. ఆదివరాహస్సవమి (భూమిని ఉదధరించిన గోవిందుడు) రూప్ంలో అకకడ
మొదటిస్సరిగా విహరించాడు శ్రీహరి. శ్రీహరి విహార్ం చేత ఆ ప్ర్వతం ప్ర్మపావనమై దరిశంచిన
వారి పాపాలను నశింప్జేసే శకితమంత క్షేత్రమయియంది. 'వం' అంటే 'పాప్ములను', 'కట' అంటే
'సంహరించునది' అని అర్థం.
"వంకట - పాప్సంహార్కం". ఆ ప్ర్వతంపై వలస్త్ర భకుతలను పావనులను చేసే స్సవమి కనుక శ్రీ
వంకటేశవరుడు.మరక అర్థంలో "వం" అమృతబీజం, "కట" ఐశవర్యవాచకం. అమృతం(ఆనందం),
ఐశవర్యం అందించే విషుణ ప్ర్వతం వంకటాచలం. కలియుగార్ంభంలో మరియొక రూప్ంలో స్సవమి ఈ
ప్ర్వత్యనికి వచిి శ్రీ లక్ష్మీ అవత్యర్మైన ప్దామవతిని వివాహమాడి, తన ఆదిరూప్మైన వరాహస్సవమి
అనుమతితో ఇకకడ వలశాడని పురాణకథ.
('ఋష్ఠపీఠం' ప్రచుర్ణ 'సమాధానమ్' పుసతకం నుండి సేకర్ణ)
31

భగవంతుడు మనకు ఎందుకు కనబడడు?


సేకర్ణ వాయసం:
య యథా మాం ప్రప్దయంతే త్యంసతథైవ భజామయహమ్ |
మమ వరాతమనువర్తంతే మనుష్ట్యః పార్థ సర్వశః || ”
--భగవదీుత
యెవరు ఏ విధంగా ననున సేవిస్సతరో వారిని ఆవిధంగాన్వ అనుగ్రహిస్సతను. అనినవిధాల్గగా కూడా
మనుషుయల్గ నా మారాున్వన అనుసరిస్సతరు.
ఎవరు ఏ విధంగా తనను భావించి దరిశదాేమనుకుంటే వారి భావనకు తగినట్టాగా ఆ ప్ర్మాతమ
అనుగ్రహిస్సతనని చెపుతనానడు. అంటే ప్రిపూర్ణం గా ఆయన మనకు కనబడాలి అన్వ దృఢమైన విశావసం
లేనంతవర్కు మనకు కనబడడు. దేవుడు మనకు ఈ రూప్ంతో కనిపంచాలని నిశియభావంతో
ఆయనను గూర్షి తపస్తతంటే తప్పక కనిపస్సతడు. ఆయన కనిపంచకపోతే లేడని కాదు అర్థం. "
సర్వత్రచాహం హృదిసనినవిష్టు మతతఃసమృతిరాజానమపోహనం చ" అంతటా అనిన హృదయాలోా న్వను
ఉనానను. నా వలనన్వ సమృతి,జాానం, నిశియం అన్వవి కల్గగుతునానయని గీతలో భగవానుడు చెపాపడు.
మనలో ఉనన వానిని ఎల్ల చూడాలో తెలియటంలేదు. చూడాలని ఉంట్టంది గానీ వానిమీద
నిశియజాానం లేదు. వానిమీద తప్ప మిగిలిన అనిన ప్రాప్ంచికవిషయాలయందు నిశియం
ఉంట్టంది.ఇంద్రియసంబంధమైన విషయాలను దీని అనుభవం ఇల్ల ఉంట్టందని ఎవరు చెపపనా
నమిమ సవయంగా మనం అనుభవిస్తతనానం.ఉదాహర్ణకు సెంట్ట వాసన ఇల్ల ఉంట్టందని ఎవరైనా
చెపేత మనకు అనుభవానికి రాదు దాని స్తవాసన ఎల్ల ఉందోనని. కాబటిు మనమే మన ముకుకతో
వాసన పీలిి మర్త ఓహో! ఇల్ల ఉంది అని అనుభవిస్తతనానం. భగవంతుని ఇల్ల చూడాలి . వానిని చూసే
మార్ుమిది అని పూరావచారుయల్గ చెపుతనాన , అనుభవజుాల్గ వారి అనుభవాలను చెపుతనాన మనం
సవయంగా అనుభవించటానికి బదధకమై దేవుడు ఉనానడా? ఉంటే మరి కనిపంచడేమిటి ? అని
ప్రశినంచటం లోన్వ ఆగిపోతునానం తప్ప వానిని చూడాలని తపంచటం లేదు. మరి చూస్త్రన వారి
అనుభవం అబదధం కాదు కదా! కానీ ఈ విషయంలో మనం ఏదీ ఎవరినీ విశవస్త్రంచటం లేదు. మన
ముకుకకు వాసన చూడటం చేతకాకపోతే సెంట్ట వాసనను తెల్గస్తకుననవాడు దాని వాసన ఇల్ల
ఉంది అంటే మనం నముమతునానం . అది నిజమేనని. కానీ భగవంతుని విషయంలో ఇంకొకరి జాానానిన
32

విశవస్త్రంచలేకపోతునానము.అందుకే మనకు వాడు కనబడటం లేదు. దానికి ఉదాహర్ణగా


"జగదుురుబోధలలో" ప్ర్మాచార్యవారు చెపపన ప్దమపాదులవారి వృత్యతంతం లోని కిరాతుని
అనుభవానిన యథాతథంగా ఇకకడ ఉంచుతునానను. జగదుురు బోధలనుండి.
ప్దమపాదులవారి పూర్వవృత్యతంతంకూడా చాల్ల ప్రస్త్రదధమైనది. వారు చోళ్దేశంలో జనిమంచేరు.
బాలయంలో పెదేలొకరు వారికి నర్స్త్రంహ మంత్రం ఉప్దేశించేరు. ప్దమపాదులవారికి ఆ మంత్రం
చకకగా జపంచి నృస్త్రంహస్సవమిని దరిశంచాలని కోరిక పుటిుంది. జప్ం చేయడానికి ఏకాంతం
అవసర్ం. అందుకై వారు ఒక అడవికి వళళ జపానికి ఉప్క్రమించేరు. ఆ అడవిలో ఉండే కిరాతుడొకడు
వీరిని చూచి - ఎవర్తయన? చూసేత బ్రాహమణ్మడుల్ల కనబడుతునానడు; ఇకకడకు ఎందుకు వచిి
ఉంటారు?' అని ఆలోచిస్తత ప్దమపాదుల దగిుర్కు వచిి యిల్ల అనానడు - 'స్సవమీ! ఇది
వాసయోగయమైన త్యవు కాదు, అడవిజంతువుల్గ క్రూర్ంగా ఉంటవి, మేమేదో వాటిని వటాడి ఇకకడ
బ్రతుకుతూ ఉంటాం. మీవంటివారు రాదగినత్యవా ఇది? ఇంత దవువ మీరందుకు వచేిరు?'
వాని యీ ప్రశనల్గ విని ప్దమపాదుల్గ - 'యథార్థం చెపపనా వానికి తెలియదు'. 'న్వను నృస్త్రంహస్సవమి
దర్శనంకోసం తప్ం చేయడానికి వచేిను' అని చెపతే మాత్రం ఆటవికుడైన వీడికి తెల్గస్తతందా!
తెలియదు' అని అనుకొని వానితో - 'న్వను నర్స్త్రంహానిన చూడడానికి వచేిను, ఇటిు త్యవులందది
లభిస్తతంది' అనానరు.
అది విని వాడు - 'ఏమనానరు స్సవమీ? నర్స్త్రంహమా! ఈ అడవిలో స్త్రంహాల్గనానయి, పుల్గల్గనానయి,
కాని నర్స్త్రంహం న్వను చూచినదికాదే! అసల్ల నర్స్త్రంహం ఎల్ల ఉంట్టందో చెప్పు స్సవమీ! అనానడు
ఆసకితగా.
అపుడు ప్దమపాదులవారు 'స్త్రంగపుతలతో మానిస్త్రమేనుతో నర్స్త్రంహం ఉంట్టంది' అనానరు. వాడు
వివర్ంగా చెప్పుస్సవమీ! అని ప్రాధ్యయ ప్డాడడు. ప్దమపాదులవారు వాని అమాయికతకు నవువకొని
నృస్త్రంహస్సవమి యొకక ఆకృతి వానికి తెలిసేటట్టా వివరించేరు.
అంత్య విని వాడు - మీరు చెపేపది నిజమేనా? ఆ నర్స్త్రంహం ఈ కానలో ఉందా? నిజంగా ఉందా?
అని ఆశిర్యం వలిబుచేిడు.
దానికి ప్దమపాదుల్గ - అవును, నిజంగా ఉననదంటూ తల ఊపేరు.
33

'ఈ అడవిలో అంగుళ్ం అంగుళ్ం నాకు ఎఱుకే, ఇచిటి మెకాలలో న్వను చూడనిది లేదు; ఈ
చుట్టుప్ట్టుల ననున మించి తెలిస్త్రన అడవివాడు లేడు నిజంగా నర్స్త్రంహం యికకడ ఉంటే మీరు కషుప్డ
నకకర్లేదు. మెకానిన ఎల్ల ప్టాులో మీకేటరుక? న్వను దానిన ప్డత్యను, ప్టిు మీకు చూపస్సతను' అనానడా
బోయవాడు.
అది విని ప్దమపాదులవారు నవివ ఊర్కొనానరు. వారి నవువచూచి ఆ బోయవాడు - స్సమీ!
నవువత్యర్షం? న్వను దానిని తీస్త్రకొనిరాలేననుకుంట్టనానరా! నర్స్త్రంహం ఇకకడ ఉండడం నికకమైతే
న్వను దానిని తీస్త్రకొనిరావడం ఖ్యయం అనానడు. అది విని వారు - 'నర్స్త్రంహం ఇకకడుననదనన మాట
నిజమే, కాని దానిని వదకి కనుగనడం నీకు స్సధయం కాదు' అనానడు.
దానికి బోయవాడు ప్ట్టుదలతో - ఏమనానరు స్సమీ! నాకు స్సధయం కాదనా? ఎంతమాటనానరు? ర్షపు
ప్రొదుే క్రంకే లోగా నర్స్త్రంహానిన కనుకొకని ప్టిు తెస్సతను. అల్ల తీస్తకొని రాకపోతే నాదీ వొక
బ్రతుకేనా? ప్రాణాల్గ విడిచి పెడత్యను. మీరు ఇంత కషుప్డి దానికై యింత దవువ వచిినారు కదా! న్వను
బోయవాడను, నాకు స్సధయం కాదా!' అనానడు తీవ్రంగా.
అల్ల ప్లికి ఆ ఆటవికుడు నర్స్త్రంహానిన వదకడానికి బయల్గదేర్షడు. అడవి అంత్య గాలించడం
ప్రార్ంభించేడు, పదల్గ, గుటుల్గ, పుటుల్గ అనీన వదుకుతునానడు. వాని యీ అన్వవషణలో నృస్త్రంహుని
మూరిత చెర్గకుండా వాని మనస్తమీద ముద్రితమైంది. ఎడతెగని అన్వవషణలో నృస్త్రంహుని గూరిిన
ధాయనం కూడా ఎడతెంపులేనిదై ఒపపంది. వానికి అననం తినాలని, నీరు ద్రావాలనీ కూడా
అనిపంచలేదు. వాడు వదకుతునానడు. అడవిలో అనినచోట్టల్ల అననయమైన మానసంతో అన్వవషణ
కొనస్సగిస్తతనానడు. ఇల్ల ఆరోజు గడిచింది. మరునాడు కూడా వాడు తీవ్రంగా అన్వవష్ఠంచేడు.
ఏకాగ్రమైన మానసంతో ఇకకడ ఉందేమో అకకడ ఉననదేమో అని వదుకుతూన్వ ఉనానడు. కాని ఎకకడా
'నర్స్త్రంహం' అతడికి కనబడలేదు. ఇంతలో ప్రొదుే క్రంకింది.
అప్పుడు వాడు - ఆ బ్రాహమణ్మడు అసతయం చెపపఉండడు. నాకు నర్స్త్రంహం కనిపంచలేదు, స్తరుయడు
అసతమించేలోగా తీస్తకొని వస్సతను. లేకపోతే ప్రాణం విడుస్సతను - అనాననుకదా!, ఆడి తప్పకూడదు.
అనుకొని వాడు కొనిన తీగలను త్రాడుగా పేన్వడు. దానిని ఒకచెట్టు కొమమకు వ్రేల్లడదీసేడు ఉరి
పోస్తకొందామని.
34

నృస్త్రంహస్సవమి ఈ ఆటవికుని ఆమాయికమైన ఏకాగ్రతకు ప్రసనునలయయరు. ఆయన ఆ బోయకు


స్సక్షాతకరించాలనుకునానరు. బోయవాడు ఉరిపోస్తకొందామనుకొంట్టనానడు. అంతలోన్వ వానికి
ఎదురుగా ఒక మృగం కనిపంచింది. వాడు దానిని ప్ర్కించేడు. ఆ బ్రాహమణ్మడు చెపేపడు కదా!
'స్త్రంగపుతల, మానిస్త్రమేను' అని సరిగా అల్లగే ఉంది ఆ రూప్ం. దానిని చూచి బోయ చాల్ల
ఆనందించాడు.
వాడు చెట్టుకొమమకు కటిున ఉరిత్రాడు విప్పుతూ - 'పాడు మెకమా! ఎంత బాధపెటేువు? నీ కోసం
చావడానికి కూడా స్త్రదధప్డాడను. ఇంక ఎకకడకు పోత్యవు - అంటూ ఆ త్రాటిని దాని మెడకు తగిలించి
బర్బర్ల్లగి ప్దమపాదుల దగుర్కు తీస్తకొని వచేిడు.
ప్దమపాదులవారు వస్తతఉనన బోయవానివంక ఆసకితగా చూస్తతనానరు. వాడు వచిి - ఏం స్సమీ!
నర్స్త్రంహానిన ప్టులేననానరు, ప్టేునా లేదా? చూడండి మీరు చెపపనట్టా స్త్రంగపుతల, మానిస్త్రమేను -
అనానడు.
కాని ప్దమపాదులకు ఏమీ కనబడలేదు. వాని చేతిలోని త్రాడుమాత్రం కనబడుతూ ఉంది. వారు
ఆశిర్యంగా చూస్తతనానరు.
అపుడు బోయవాడు - 'అయాయ! ఈ నర్స్త్రంహం కోసమే కదా మీరింత దవువ వచేిరు. ఇదుగో!
తీస్తకొనండి ఇక స్తఖంగా ఇంటి వళ్ాండి' - అనానడు.
అపుడు ప్దమపాదులవారికి వాని మాటల్గ యథార్థము లని, స్సవమి వానికి దర్శనం యిచేిర్ని,
తనకుమాత్రం కానరావడం లేదని నిశియం కలిగింది. దానితో వారు కనీనరుకారుస్తత - 'స్సవమీ! న్వను
నినున దరిశంచగోరి యికకడకు వచేిను. నీవు ఈ పామరునకు నీ దర్శనం అనుగ్రహించేవు. నాకేల
కానరావు?' అని వాపోయరు.
అపుడు వారికి అశర్తర్వాణి ఇల్ల వినిపంచింది. 'కోటి సంవతారాల్గ సవరూప్ధాయనం చేస్త్రనా అలవడని
ఏకాగ్రత ఒకకరోజులో వీనికి అలవడింది. ప్రాణాల్గ ప్ణంగా పెటిు యోగులకును లభయంకాని
ఏకాగ్రచితతంతో వీడు ననున అన్వవష్ఠంచేడు. ఇంతటి మహాభకుతడైన ఈ కిరాతునితోడి స్సంగతయం అన్వ
భాగయం నీకు కలిగింది. అందుచేతన్వ నారూప్ం చూడజాలకపోయినా, నాప్ల్గకుల్గ నీవు
వినగల్గచునానవు. సర్ష! నీకు మంత్రస్త్రదిధ కలిగింది. నీకు అవసర్మైనపుడు న్వను నీ దగుర్కు వస్సతను' -
అని అశర్తర్వాణి వినిపంచింది.
-- ప్ర్మాచార్యవాణి
35

కుండలేశవర్ం – శివ క్షేత్రం


సేకర్ణ:TSR మూరిత:విశ్రంత SBI అధికారి: 70131 39740
కాశీ వళ్ళడం కంటే ముందు వళా తీర్వలస్త్రన క్షేత్రం ఒకటి ఉంది . దాని పేరు కుండలేశవర్ం . చాగంటి
కోటేశవర్రావు గారిని కాశీలోని ప్ండితుల్గ ఆంధ్రావాళ్ళా దర్శనానికి కాశీకి వస్తతనానరు..... కానీ
ముందు అకకడి కునడలేశవర్ స్సవమి దర్శనం చేస్తకుంట్టనానరా అని అడిగార్ట..... కాశీ విశేవశవరుని
దరిశంచుకుంటే ఎంతటి పుణయం కల్గగుతుందో అంతటి ప్రాశసతాం కలిగిన దేవాలయం ఇది.. తూరుప
గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన ఆ క్షేత్రం ఉంది . అకకడ గోదావరి నదిని వృదధ గౌతమి అని
పల్గస్సతరు . ఆ నదిలో స్సననం చేస్త్ర , కుండలేశవర్ స్సవమికి అభిషేకం చేయించుకుని ఆ తరువాత కాశీ
వళ్వాలి . ఎందుకంటే కాశీ వళళన ప్రతి ఒకకరూ గంగలో స్సననం చేస్సతరు . అప్పుడు గంగానది మనం
చేస్త్రన పాపాల్గ త్యను సీవకరించి మనలిన
పుణాయతుమలను చేస్తతంది . ఇల్ల ప్రతిరోజూ ఉదయం
అందరి వదాే పాపాల్గ సీవకరించి తెలాని రాజహంస
ల్లంటి గంగానది స్సయంత్రానికి నలాని కాకి ల్లగ
మారిపోతుంది . ఆ పాప్భార్ం మోయడం గంగమమ
తలిాకి చాల్ల కషుం . కనుక ఎవరైనా పాప్ం చెయయని
వారు వచిి స్సననం చేసేత , వారు తనను కల్గష్ఠతం
చేయని కార్ణంగా గంగాదేవి చాల్ల సంతోష్ఠంచి
వారిని మనస్తఫరితగా ఆశీర్వదిస్తతందట . కాశీ అయినా , హరిదావర్ అయినా ఎకకడ గంగా స్సననం
చేస్సతమో అకకడకు వళేా ముందు కుండలేశవర్ం వళా గోదావరి స్సననం చేస్త్ర కుండలేశవర్ స్సవమిని (
ఈశవరుడిని ) అరిించుకుని ఆ తరావత ఆయా పుణయ క్షేత్రాలకు వళ్వాలి .
ఏమిటీ కుండలేశవర్ం కథ? కవి స్సవర్భౌముడైన శ్రీనాథమహాకవి తన భీమ ఖండం
(భీమేశవర్పురాణం)లో గోదావరిని వరిణస్తత కుండలేశవర్ం గురించి వ్రాశాడు. గౌతమీ మహతమాం అన్వ
గ్రంథంలో ఈ క్షేత్ర మహిమని గురించి నూట మూడవ అధాయయంలో ఉంది, కాశీ ఖండం లోనూ ఈ
కుండలేశవర్ం గూరిి ప్రస్సతవన ఉంది.
36

అందులో ఈ దేవాలయం గురించి బ్రహమదేవుడు నార్దుడికి చెపపనట్టుగా ఉంది. కోటిప్లిాలో


సోమేశవరుడుగాక దక్షిణ భాగం నుంచి గౌతమముని తీస్తకొచిిన గోదావరి నది ప్రవహిస్తత
సముద్రంకేస్త్ర వళ్ళతోంది. ఆ నదికి దక్షిణపు ఒడుడన వుంది. ఈ కుండలేశవర్ం చాల్ల వగంగా వళ్ళతునన
గోదావరి సముద్ర ఘోషని విని కోప్ంతో “మహావగంతో పాత్యళ్లోకంలో ప్రవశించి ఈ సముద్ర
దేవునిన భేదించాలి అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలను నదులనినంటికి నాథుడైన సముద్రుడు
గ్రహించి పూజా ద్రవాయలను కుండల్లలను ఒక ప్ళ్ళంలో వుంచి గౌతమికి ఎదురళ్వాడు. గౌతమీ నది
కోప్ం పోగటుడానికి స్సష్ట్ుంగ నమస్సకర్ం చేస్త్ర, నా మీద కోప్ం వదుే స్తర్యభగవానుని తేజస్తాతో
మెరుస్తతనన ఈ కుండల్లలను నీకు బహుమతిగా ఇస్తతనానను. లోగడ వరుణదేవుడు తప్స్తా చేస్త్ర
స్తరుయని అనుగ్రహంతో వీటిని పందాడని అనానడు. గౌతమీనది కరిగిపోయి, సముద్రుని
కోరికమేర్కు తన వగానిన తగిుంచుకుని, అకకడ ఈశవర్ ప్రతిషికి అంగీకరించింది. అందుకే అది
కుండలేశవర్ క్షేత్రంగా పేరు పందింది. ఈ పుణయక్షేత్రంలో గోదావరి పుషకర్సమయంలో
స్సననదానపూజల వలన అతయంత పుణయం కల్గగుతుందని తెల్గసోతంది.
ఈ క్షేత్రంలో ప్రవహించే గోదావరి నదికి వాయస మహరిష ఒక వర్ం ఇచాిడు . పార్వతీదేవి ఆజా మేర్కు
వాయస మహరిష కాశీని వదిలిపెటిు , విశేవశవరుని దరిశంచుకోలేని దుఃఖ్యనిన పోగట్టుకోవడం కోసం
అన్వక క్షేత్రాల్గ దరిశంచుకుంట్టనన తరుణంలో ఈ కుండలేశవర్ం వచాిడు . దక్షయజాం తరువాత
యోగాగినలో దగధమైన సతీదేవి చెవి కుండలం ప్డిన ఈ క్షేత్రంలో గోదావరి స్సననం చేస్త్ర కుండలేశవర్
స్సవమిని దరిశంచి ఆయన కాశీ విశవనాథుని దరిశంచుకునన అనుభూతిని పందాడు . అప్పుడు ఆయన
ఇకకడ ప్రవహించే గోదావరి నదికి ఒక అపురూప్మైన వర్ం ఇచాిడు . భార్త దేశంలో ప్రవహించే ప్రతి
ఒకక నదికీ 12 సంవతారాలకు ఒకస్సరి పుషకరాల్గ వస్సతయి. ఆ పుషకరాల సమయంలో నదీ స్సననం
చేస్త్రన వారు పాప్విముకుతలౌత్యరు . అయితే ఈ కుండలేశవర్ క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయకు
మాత్రం ( వృదధ గౌతమి ) ప్రతిరోజూ పుషకరాలే అని వాయస మహరిష వర్ం ఇచాిడు . కనుక ఆ రోజు
ఈరోజు అని లేకుండా ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్సననం చేస్త్రన వారికి పుషకర్స్సనన ఫలం
వలన పాప్ విముకుతలవుత్యరు . ఆ తరువాత వారు కాశీ హరిదావర్ వంటి గంగా తీర్ంలో ఉనన క్షేత్రాల్గ
దరిశంచుకుంటే గంగానది యొకక అనుగ్రహం వలన కోరుకున్వ ఒక కోరిక గంగానది తీరుస్తతంది అని
పురాణ కథనం .
37

ఈ కుండలేశవర్ స్సవమి ఆలయం...... ముర్మళ్ళకు దగుర్లో..... కాట్రేనికోన మండలంలో ఉంట్టంది.


కాకినాడ నుంచి యానాం మీదుగా టాకీా లో వళ్ళవచుి. లేక బస్తాలో కానీ ,రైల్గలో కానీ ,
విమానంలో కానీ రాజమండ్రి చేరుకునన తరావత,
టాకీాలో ఈ కుండలేశవర్ం వళ్ావచుి . లేదా
రాజమండ్రి నుంచి బస్తాలో అమల్లపుర్ం వళా అకకడ
నుంచి ఆటోలో ఈ కుండలేశవర్ం వళ్ావచుి .
అమల్లపుర్ం నుండి కుండలేశవర్ం బస్తా కూడా
ఉంట్టంది కానీ అది ప్లెావల్గగు బస్తా. బస
చేయాలంటే అమల్లపుర్ం లేదా రాజమండ్రిలో
హోటల్ బుక్ చేస్తకోవాలి . కుండలేశవర్ం చేరుకుని
గోదావరి స్సననం చేస్త్ర కుండలం ఆకార్ంలో ఉనన శివలింగానిన దరిశంచుకుని పూజల్గ చేస్తకోవచుి .
రుకిమణీ సతయభామా సమేత వణ్మగోపాలస్సవమి ఆలయం కూడా శివాలయ ప్రాంగణంలో ఉననది .

అనిత్యయని శర్తరాణి విభవో నైవ శాశవతః।- నితయం సనినహితో మృతుయః కర్తవోయ ధర్మసంగ్రహః॥
శర్తరాల్గ శాశవత్యల్గ కావు. వైభవముల్గ కూడా శాశవతముల్గ కావు. కాబటిు, వైభవముల్గ
సంప్దల వలెన్వ శర్తర్ముల్గ శాశవతమైనవి కావు. మృతుయవు ఎలావళ్ల్ల ప్రకకన్వ పంచి ఉందని
భావించి ధర్మ సంపాదనకై కర్తవోయనుమఖుల్గ కావాలి! శర్తరాల్గ అనితయమైనవి. ఐశవర్యం శాశవతం
కాదు. అందుచేత ధర్మ సంపాదన చేస్తకోవాలి. ధన సంపాదన, భౌతిక స్తఖ్యల్గ మనం
జీవించినంత వర్కూ కావలస్త్రనవ. వాటికై ప్రయతినంచాలి, స్సధించాలి. కానీ, అవియ శాశవతం
అన్వ విధంగా ఎల్లగైనా వాటిని స్సధించాలని ఉచి నీచాల్గ మాన్వస్త్ర వాటికై వంప్ర్ల్లడ
కూడదు.మనిష్ఠ శర్తర్ం శాశవతం కాదని అందరికీ తెల్గస్త. కాబటిు ఉననంతలో, మన వైభవాల్ప,
స్తఖ్యల్ప మనం చూస్తకుంటూన్వ కొంతలో కొంత ధరామచర్ణకి పూనుకోవాలి.సంఘం లోనూ,
సమాజం లోనూ అవసర్ం ఉననవారిక మనకి చేతనైనంత వర్కూ సహాయ సహకారాల్గ
అందించడమూ, ప్రోప్కారానికై కొంత మన సమయానిన, ధనానిన వచిించడమూ ఇవియ
ధరామచర్ణలో భాగం. ఇట్టవంటి ధర్మ సంపాదనయ జీవిత్యనికి స్సర్థకత.
శ్రీ లొలా రాంబాబు గారి సేకర్ణ అని తెల్గసోతంది. వారికి ధనయవాదముల్గ.
38

మంత్ర శాసిము
వాట్ా ఆప్ప గ్రూప్ నుంచి సేకర్ణ:
ఒక ఊరోా ఒక శాస్త్రి గారు వుండేవారు ఆయన ప్ర్మ నిష్ట్ిగరిషుిడు. వాళ్ళ త్యత ముత్యతతల నుంచి
వస్తతననశివ ప్ంచాయతనం వుండేది. శాస్త్రి గారు రోజూ నమక చమకములతో అభిషేకము చేస్త్ర శ్రదేగా
పూజచేస్తత వుండేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారల్గ చేస్త్ర, వాళ్ళపాలేరు కు నాల్గగు పెటిునది.
వాడు కమమగా తిని, అమామ ఇంక నాల్గగు వడల్గ పెట్టు అమామ అనానడు. ఇంటిఆవిడ “లేవురా
అయిపోయినాయి” అననది.అదేంటి అమమగారు ఇంటోా ఇంకా 23 గారల్గ పెట్టుకొని
లేవు అంటారు అని అనానడు.ఆవిడ వంటింటోాకి వళా లెకక పెడితే సరిగాు 23గారల్గ వునానయి. నీకెల్ల
తెల్గస్తరా అని అడిగినది.తెల్గస్తలెండి అని వాడు అనానడు. ఈ విషయానిన తన భర్తకు తెలిపనది ఆ
మహా ఇల్లాల్గ. శాస్త్రిగారు పాలేరును నిలదీస్త్రనాడు ..నీకు ఎల్లతెల్గస్త అని. తెల్గస్త లెండిగురువు
గారు అనానడు. వదల లేదు శాస్త్రి గారు.అదొక విదయ లెండి నాకు మా అయయ నుంచి వచిినది, నాకు ఒక
యక్షిణి చెవులో చెబుతుంది ఇదంత్యఅనానడు.ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర ప్టులేదు. ప్రకకరోజు
పాలేరును అడిగాడు. ఒర్షయ్ ఇనిన రోజుల నుంచి న్వను పూజ చేస్తతనానను, నాకు ఏ విదయ రాలేదు, ఏ శకిత
రాలేదు, నీకు ఈ విదయ ఎల్ల వచిినది? ఆ మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు. విధి లేక
పాలేరు ఆ మంత్రానిన (కర్ణ పశాచి మంత్రమును) గురువు గారికి చెపపనాడు. ప్రకక రోజు గురువు గారు
శ్రదేగా ఆ మంత్రానినప్ఠించినాడు. కర్ణ పశాచి ఇంటి బయట నుంచి ప్లికినది. శాస్త్రి గారూ అని
పలిచినది. ఏమి కావాలి అని అడిగినది. గురువు గారు ఇంటోా నుంచి ఎవరూ అని అడిగినాడు. న్వను
కర్ణ పశాచిని (యక్షిణి) మీ ఇంటోాకి రావాలంటే ఆ పూజా మందిర్ములోని దేవత్య మూరుతలను బయట
ప్డెయయండి, న్వను లోప్లికి వస్సతను అని అననది. శాస్త్రి గారి గుండె గుభేల్గ మననది. అప్పుడు అర్ధమైనది.
ఒర్షయ్ మా ఇంటోా పూజా మందిర్ములోని దేవత్య మూరుతల్గ ఎంత శకిత వంతమైనవో, వాటి వలన్వ
గదా ఈ పశాచము లోనికి రాలేదు. ఇల్ల ఎనిన రోజుల నుంచి ననున నా కుట్టంబానిన దుషు శకుతల
నుంచి కాపాడు తునానయో గదా, ఇనానళ్ళళ నాకు తెలియ లేదు, పెదేల్గ ఇచిిన నిజమైన ఆస్త్రత ఇదే కదా
అని, నీవూ వదుే, నీమంత్రము వదుే అని ఆ పశాచానిన వళా పమమనానడు. తన పూజా మందిర్ములోకి
వళా ఆ ప్ర్మ శివుని కాళ్ళ ముందు ప్డి కృతజాతతో “ ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే
రుద్రాయ” అని చెంప్ల్గ వస్తకొనానడు. మంత్ర విదయ వుననది నమమకము శ్రదధ అవసర్ము దేనికైనా.
39

పూజా మందిర్ములో వునన విగ్రహాల్గ పాతవైనా, అరిగి పోయినా మీ త్యత ముత్యతతల్గ పూజించినవి
అవి. వాటిలోా ఎంతో శకిత దాగి వుంట్టంది. వాటిలిన పార్షయకండి. భకితతో ఒకక పుషపం పెటుండి. అవి
చైతనయ మౌత్యయి. మిమమలిన మీ కుట్టంబానిన కాపాడుత్యయి.,

ప్ంచాయతనం అంటే
ప్ంచ అంటే అయిదు. అయిదు విగ్రహాలను వాటి వాటి స్సథనాలలో ప్రతిష్ఠించడానిన ప్ంచాయతనం
అంటారు. మనకి అయిదు ప్ంచాయతనాల్గ ఉనానయి. అవి శివ, విషుణ, స్తర్య, గణ్యశ, దేవీ
ప్ంచాయతనాల్గ.శివ ప్ంచాయతనంలో, శివుడు మధయలో ఉంటాడు మిగిలిన నాల్గగు
దికుకలలోనూ వినాయకుడు, విషుణవు, స్తరుయడు, అమమవార్ాను ప్రతిష్ఠిస్సతరు. ఇక విషుణ
ప్ంచాయతనంలో మధయలో విషుణవు ఉండి, చుటూు శివుడు, వినాయకుడు, స్తరుయడు, అమమవారు
ఉంటారు.అంటే ఏ దేవుడితో చెప్పబడే ప్ంచాయతనం అయితే ఆ దేవుడిని మధయలో ప్రతిష్ఠిస్సతరు.
మిగిలిన నల్గగురు దేవుళ్ాను చుటూుత్య ప్రతిష్ఠిస్సతరు.
ఇక షణమత్యల్గ అంటే...
ఉననది ఒకే ప్ర్బ్రహమ .ఆ ప్ర్బ్రహమమును శివుడిగా ఆరాధిసేత శైవమని విషుణవుగా ఆరాధిసేత
వైషణవమని , శకితగా ఆరాధిసేత శాకేతయమని, గణప్తి గా ఆరాధిసేత గాణాప్తయమని, స్తరుయనిగా
ఆరాధిసేత సర్ం అని, కుమార్స్సవమిగా ఆరాధిసేత స్సకందం అని పేరు..ప్ంచాయతనంలో
కుమార్స్సవమి లేడా అనన సందేహం వసేత అకకడ దీప్ంగా ఉననది కుమార్స్సవమియ..వదంలో
ప్రతిపాదించిన వాటిన్వ శంకరాచారుయల వారు ఆనాటి మతవిదేవష్ట్లను ( శైవ,వైషణవ,......) అణిచి
అందరినీ ఒక త్రాటిపై తీస్తకురావడానికి, వీటిని తిరిగి పునరుదధరించారు. పూర్వం ప్ర్మపూజుయడు
అయిన మంకణ్మడు అన్వ ఒక ఋష్ఠ మహాశివరాత్రి ప్ర్వదినం నాడు కాశీలో ఈశవరునికి అభిషేకం
చేస్తకొని కూడా కైల్లసం వళ్ాలేక పోయాడు. కార్ణం ఏమిటి అని నందీశవరుడిని అడుగగా నీ
గురుదేవుడు తన ఆశ్రమం లో అతయదుాతంగా చేస్తతనన అభిషేకాలను విడిచి పెటాువు.
ఉతతమోతతమమైన శివలింగం ఏమిటి అంటే గురువు చేత ప్రతిషి చేయబడడ లింగం. గురులింగం
అనినటికంటే గప్పది. గురుదేవుల సననధిలో జరిగే శివరాత్రి అభిషేకముల్గ చూడక, వారి దర్శనం
చేస్తకోక, ఆయన అనుమతి లేక ఏ జ్యయతిరిాంగము దగురికి వళానా సంపూర్ణ ఫలితం రాదు అని
నందీశవరుడు బదులిచాిడు. అప్పుడు మంకణ్మడు ప్రతి సంవతార్ం శివరాత్రి నాడు తప్పక
గురుదేవుల సనినధిలో శివలింగాభిషేకం చేస్తకొని తరించాడు. కైల్లసం వళ్ాగలిగాడు.
40

ప్ల్గపు త్యడు
భార్ువ శర్మ: 98486 47145
ప్రస్తతత సమాజానికి ప్ల్గపు త్యడు అంటే ఏమిటో తెలియదు. కానీ గ్రామీణ జీవనం చేసే వారికి ప్ల్గపు
త్యడు చిర్ప్రిచయం వునన మాట. ప్ల్గపు త్యడు అంటే ప్శువులను కటేుసే త్రాడు. ఇది ఒకవైపు ప్శువు
మెడ చుటూు కటేు విధంగా ఉండి మరకవైపు ఒక గుంజకు (సతంబానికి ) కటుటానికి వీల్గగా ఉంట్టంది.
ప్ల్గవు మెడలో ఈ త్యడు కటిు గుంజకు కటిు వుననటాయితే ఆ ప్శువు కొటాునిన (షెడుడ) వదలి వళ్ళదు .
ఉదయం గోపాల్గడు వచిి ఆ ప్ల్గపు త్యడును తీస్త్ర ప్శువులను మేప్టానికి అడవికి తీస్తకొని వళా
మర్ల స్సయంత్రం వచిి కొటుంలో గుంజకు కటిువయటం రైతుల దినచర్య. ప్ల్గపు త్యడు ప్రిధిలోన్వ
ప్శువుల్గ సంచరించగలవు అంటే ఆ త్రాడు నిడివికనాన దూర్ంగా అవి వళ్ళ లేవు. వాటి ముందు మేత
(గడిడ) కుడితి ఏరాపట్ట చేస్త్ర రైతు వళ్త్యడు. అవి వాటికి ఆకలి వస్త్రనప్పుడు గడిడ తిని కుడితి త్యగుత్యయి.
ఒక రోజు ఒక రైతు తన వదే వునన ఒక ప్శువుకు ప్ల్గపు త్యడు కటుడానికి ప్రయతినసేత ఆ త్యడు రోజూ
ప్స్తవు మల మూత్రాదులతో తడిస్త్ర ఉననందున చీకి తెగిపోయి వుననది. మిగిలిన త్యడును కలిప ముడి
వయ ప్రయతినసేత అది చాల్ల పోటిుగా వుంది. ఇక ఆ ప్శువుకు వర్ష త్యడు కటుటం మినహా ఇంకొక
మార్ుం లేకపోయింది. సమయానికి అతని వదే ఇంకొక త్రాడు లభయం కానందువలా ఏమి చేయాల్ల అని
అలోచించి అకకడ వునన కొనిన గడిడ పోచలను ప్శువు మెడచుట్టు త్రాడు కటిునట్టాగా త్రిపపనాడట.
మరుసటి రోజు గోపాల్గడు వచిి ఈ ప్శువుకు త్రాడు లేకపోవటం గమనించి దానిని తోల్గకొని
పోవటానికి ప్రయతినసేత అది అకకడి నుండి కదలటం లేదు. ఇదేమి ఆశిర్యం మేడలో ప్ల్గపు లేన్వ లేదు
కానీ ప్శువు మాత్రం కదలటం లేదు అని ఆ రైతుకు చెపతే అప్పుడు రైతుకు గత దినం త్యను చేస్త్రన ప్ని
గురుతకు వచిి మర్ల కొనిన గడిడ పోచలను తీస్తకొని దాని మెడచుట్టు త్రాడు విడతీస్తతననట్టా త్రిపాపడట
అప్పుడు ఆ ప్శువు అకకడినుండి కదిలి గోపాల్గనితో అడవికి వళళంది. నిజానికి అప్పటిదాకా ఆ ప్శువు
తన మెడకు ప్ల్గపు త్యడు లేకపోయినా ఉననట్టా భ్రంతిలో ఉండి వుంది . అందుకే అకకడినుండి కదల
లేదు.
స్సధకా! నిజానికి ప్రతి స్సధకుడు కూడా కేవలం ఆ ప్శువు ల్లగాన్వ ఆలోచిస్తతనానడు. తన మెడకు
ప్ల్గపు త్యడు లేకపోయినా ఉననట్టా భ్రంతిలో ఉండి వుంట్టనానరు.ప్రతి మనిష్ఠ ఈ చరాచర్
ప్రప్ంచంలోకి అంటే ఈ జగతుతలోకి ఒంటరిగాన్వ వస్తతనానడు. అంతే కాదు ఈ జగతుతనుండి నిషీమించే
41

వళ్ ఒంటరిగా వళ్ళతునానడు. ఇంకొక విషయం ఏమిటంటే త్యను ఉనననిన రోజుల్గ ఇది నాది అది నాది
వీరు నా వాళ్ళళ నా భార్య నా భర్త నా పలాల్గ నా సోదరుల్గ నా సోదర్తమణ్మల్గ అని భావిస్తత ఒక గిరి
గీస్తకొని బ్రతుకుతునానడు. ఏ ర్కంగా అయితే ప్శువు తన మెడకు ప్ల్గపు త్యడు ఉండి దాని ప్రిధిలో
ఉంట్టననట్టా. నిజానికి ప్శువు తన మెడకు ప్ల్గపు లేకపోయినా రైతు తెలివిగా దానికి ప్ల్గపు త్యడు
ఉననట్టా బ్రాంతిని కల్గగచేసేత అదే నిజమని అనుకొని ఆ ప్ల్గపుకు కట్టుబడి ఉననట్టా. మనము కూడా ఆ
భగవంతుడు కలిపంచిన శార్తరిక బంధాలను శాశవతమైన బంధాల్గ అని అనుకొని వాటి ప్రిధిలోన్వ
ఉండటమే కాకుండా వాటివర్కు ప్రిమితం అయి అవ శాశవతం అని అనుకొని వాటి వంటే జీవిత్యనిన
గడిప అమూలయమైన కాల్లనిన వృధా చేస్తత విల్గవైన మానవ జీవిత్యనిన శాశవతము నితయమూ అయిన
బ్రహమప్దం వైపు నడప్కుండా మర్ల ఈ జీవన మర్ణ చక్రంలో ప్రిబ్రమిస్తతవునానము. నిజానికి
స్సధకునికి సంస్సర్ం ఒక బంధం కాన్వ కాదు. ప్రతి స్సధకుడు స్సధార్ణ సంస్సరిక జీవనం చేస్తత మోక్ష
ప్దానిన చేరుకోవచుి.
కాకపోతే స్సధకుడు గమనించవలస్త్రన విషయం ఏమిటంటే తన స్సధనకు ఏవి ఏవి అవరోధాల్గగా
ఉంట్టనానయి అని తెల్గస్తకొని తెలివిగా అధిగమించాలిా ఉంట్టంది.
త్రివిధ అవరోధాల్గ. ప్రతి స్సధకుడు మూడు విధములైన అవరోధాలను అధిగమించవలస్త్ర ఉంట్టందని
మన మహరుషల్గ వకాకణించారు.
1) ఆదాయతిమకం: అంటే స్సధనకు స్సధకుని శర్తర్ం సహకరించక పోవటం. ఉదాహర్ణకు స్సధకుడు
అనారోగయంతో ఉంటే శర్తర్ము స్సధనకు సహకరించదు. అంతే కాక బదధకం అంటే త్యమస ప్రవృతిత
కలిగి వునాన స్సధనకు ఉప్క్రమించలేడు.
2) ఆది భౌతికము: అంటే తన చుట్టు ప్రకకల ప్రిసరాల్గ ప్రజల్గ తన స్సధనకు అవరోధం కలిగించటం.
అంటే స్సధకుడు స్సధనకు ఉప్క్రమించినప్పుడు ఎకకడో యవో ధవనుల్గ, లేక ప్రిసరాలలో కాల్గషయము
ఇతరుల్గ లేక ఇతర్ ప్రాణ్మల్గ కలిగించటం మొదలైనవి. ఇటీవల ఈ స్సధకుడు ఇంకొక విషయానిన ఈ
కోవకు చెందినదిగా తెల్గస్తకునానడు. ఎవరో మిత్రుడు భకిత మార్ుంలో వళ్ళతుంటాడు. మంచిదే కానీ
త్యనూ అంతటితో ఆగడు స్సధకుని మిత్రుడు అవటం చేత స్సధకుని నిరుత్యాహప్రుస్సతడు ఎల్లగంట
కలి యుగంలో జాాన మార్ుంతో ప్నిలేదు కేవలం” సమర్ణాత్ ముకితః" అని అనానరు కాబటిు నీవు కూడా
నామ సమర్ణ చేయి లేక ఇంకొక నోమో వ్రతమో, యజామో చేయి అని త్యను చేస్త్రన చేస్తతనన దైవ
కారాయనిన వివరించి అది ఆచరించమని ప్రబోధిస్తత వుంటాడు. వారి మాట వినక పతే నీకు ఏమాత్రం
42

భకిత లేదు అందుకే న్వను చెపపంది వినటం లేదు అనో లేక నీవు కేవలం డాంబికుడివ నీకు ఏమి
తెలియకపోయిన అనిన తెల్గస్త అని తల్గస్తత నీ సమయానిన వృథా చేస్తకుంటూ ఇతరులను త్రప్పుడు
తోవలో స్తచనలిస్తతనానవు అని హెచిరించను కూడా వచుిను. ఇవనీన ఎందుకు చెపుతునాననంటే
ప్రస్తతత సమాజంలో మన గురుదేవుల్గ ఆది శంకరుల్గ బోధించిన అదెలవత స్త్రదాధంత్యనిన తెల్గస్తకొని
ఆచరించే శకిత లేకపోవటమే వీటనినటికీ కార్ణాల్గ. ఎవరు ఏమి అనన వాటిని వీటిని లెకకలో
పెట్టుకోకుండా స్సధకుడు నితయం తన స్సధనతో బ్రహమ ప్దానిన చేర్వలస్త్ర ఉంట్టంది. అనితర్ స్సధన
చేసేత కానీ మోక్షానిన పందలేరు.
ఇక మూడవ అవరోధానిన ఆది దైవికము అని అంటారు అవి ఏమిటంటే ప్రకృతి వలన ఏర్పడే బీభత్యాల్గ
ఉదాహర్ణకు తీవ్ర వానల్గ, తుఫానుల్ప భూకంపాల్గ ఇతర్ ప్రళ్యాల్గ. వాటిని మనం అదుపులో
వుంచుకోలేము. కానీ జాగ్రతత వహిసేత మొదటి రండు అవరోధాలను స్సధకుల్గ అదుపులోకి తీస్తకొని
రావచుి.
ఓం శాంతి శాంతి శాంతిః

న మామ్ కర్మాణి లిమ్పన్తి న మే కర్ా ఫలే స్పృహా I ఇతిమాాం యోభిజానాతి కర్ా భిర్న స్ బధ్యతే I

కర్మఫలే - కర్మ ఫలమునందు, మే - నాకు, స్పృహా న - ఆస్క్తి లేదనియు, మామ్ - నన్ను,


కర్మమణి - కర్మలు, న లిమపనిి ఇతి - అంటవు అని, యః - ఎవరైతే, మామ్ - నన్ను, అభిజానాతి -
తెలిసికొన్ననో, స్ః - అతడు, కర్మభిః - కర్మల చేత, న బధ్యతే - బంధంప బడడు

అర్ధము : నాకు కర్మ ఫలముల యందు ఆస్క్తి లేదు. అందుచేత కర్మలు ననుంటవు. ఈ
విధ్ముగా నా తతివమున్న తెలిసికొను వారు కర్మ బదుధలు కారు.

వివర్ణ : భగవాన్నడు ఆచరించు కర్మలయొకక ఫలము నందు ఆయనకు ఏవిధ్మైన ఆస్క్తి


యుండదు. భగవంతుని ద్వార్మ జరుగు కర్మలనిుయు లోక కళ్యయణము కొర్కే. అవి దివయములు. అవి
ఆయనన్న బంధంపలేవు. 'కర్మ ఫలమునందు ఆస్క్తి విడిచి కర్మలు ఆచరించిన చో సాధ్కులు వారు
చేయు కర్మలచే బంధంపబడరు' అని భగవాన్నడు కర్మలు ఆచరించే మార్గము చూపుతునాుడు.

భగవదీుత:జాాన యోగము-14 : సేకర్ణ: గరిమెళ్ళ సతయనారాయణ మూరిత


43

ఆళ్వవరుల దివయ చరిత్రము – 3


కిడాంబి వణ్మగోపాలన్: విశ్రంత సేుట్ బాయంక్ అధికారి:90005 88513
4. తిరుమళశై ఆళ్వవర్:
మఖ్యయాం మకర్షమాసే చక్రంశం భార్ువోదావమ్l
మహీస్సర్ పురాధీశం భకితస్సర్ మహమాజేll
దివయస్తరుల్గ ఆళ్వవరుల్గగా అవతరించి వదశాసిముల అర్థమును మనకు స్తలభతర్ముగా
అర్థమౌనట్టా వివరించారు. మన అజాానమును పోగటిు ఆత్యమనందమును చూపెదరు.
కపల్గడు తన తలిాయైన దేవహూతికి స్సంఖయయోగము బోధించి,
సంస్సర్మున తరింప్వలెననన మనస్తాను నియంత్రించుకోవడం
తపపంచి వరు మార్ుము లేదని చెపుత్యడు.
కాంచీపుర్మునకు సమీప్మున తిరుమళశై అను గ్రామము కలదు.
దానికి మహీస్సర్ము అని మరియొక పేరు. మహీస్సర్ము అనగా
భూమియందు స్సర్మైనదని అర్థము. ఈ క్షేత్రము ఏ ప్రాయశిితతము
లేకన్వ సకల పాప్ములను ప్రిహరించునటిుది. పూర్వకాలమున
దేవతల్గ, దేవరుషల్గ, బ్రహమరుషల్గ బ్రహమదేవుని వదేకేగి మేము భూమి
యందు నివస్త్రంచుటకు తగిన సథలము నిర్ణయింపుమని వడిరి. ఆయన ఆ కారాయర్థము విశవకర్మను
ప్ంప్గా, విశవకర్మ సకల ప్రదేశముల్గ తిరిగి తిరుమళశై గప్పదని నిరాథరించెను. అఖల
భూమండలమును ఒకప్కకను, ఈ గ్రామమును ఒకప్కకను త్రాస్తనందు ఉంచి తూచగా తిరుమళశై
గ్రామము భార్ము చేత క్రిందికి దిగెను. విశవకర్మ ఈవిధముగా అందరి సందేహములను తీరిను. దీనికి
బ్రహమదేవుడు మహీస్సర్ము అని పేరు పెటిు తన నాల్గగు ముఖములతో చెపెపను. అంతట వారు అచిట
నివస్త్రంప్ నార్ంభించిరి.
ఇచిట భృగువంశమున పుటిున భార్ువుడు తప్ముగావించుచుండగా ఇంద్రుడు అతని తప్ము
భంగము చేయన్ంచి అప్ార్సలను ప్ంపెను. వారు తమ నృతయ గానాదులతో ముని తప్స్తాకు
భంగము కలిగింప్లేక తమవలన ఆ కార్యము కాదని దేవంద్రునకు ఎరింగించిరి. అంతట ఆయన
అప్ార్సలలో ర్తనము అనదగిన కనకాంగి అను ఆమెను ప్ంపుతూ ఆమెకు తోడుగా మనమథుడిని,
44

మలయమారుతమును ప్ంపెను. ఆమె తన హావభావములతో మహరిష తప్స్తా చెర్చెను. కాని ఆతడు


తన మనోనిగ్రహముతో తిరిగి సమాధిలోనికి వళ్ళను.
కనకాంగి తన ప్ట్టు విడవక వాదయగాన నాటయములతో అతనిని ప్రేర్షపంప్గా, ఆతడు భగవతేపరరితుడై
మనస్త చెడి కనుల్గ తెర్చి ఆమెనుకాంచి ఇది ఏమి విచిత్రము. ఇదివర్కు వచిినవారిని న్వను
లెకకచేయలేదు. నా యోగయత ఏమి? ఈ క్షేత్రము ఎట్టవంటిది? ఈమె ఇదివర్కటివారికంటే
సమరుథరాల్ల? అని యోచించుచుండగా కనకాంగి ఆయనను సమీపంచి నా ఆట చూచితిరి. నా పాట
వింటిరి. నాతో మాటాడరాదా అని ఆమె దరిచేరి అడుగగా ఆతని మనస్త చెడి ఆమెను అంగీకరించెను.
యతతో హయప కంతేయ పురుషసయ విప్శిితఃl
ఇంద్రియాణి ప్రమాథీని హర్ంతి ప్రసభం మనఃll (భగవదీుత 2-60)
భగవానుడు అరుజనుడితో అంటాడు. అరుజనా! ఇంద్రియముల్గ మహా శకితవంతములైనవి.
ఆత్యమవలోకనము కొర్కు ప్రయతినంచునటిు విదావంస్తడైనటిు మనుజుని కూడా అవి బలవంతముగా
విషయవాంఛలవైపు ల్లగుకొని పోవుచుననవి.
కనకాంగి కొంతకాలమునకు గర్ాము ధరించి ప్రసవించెను. కాగా ఆమెకు శిశువు కాక
మాంసపుముదే పుటును. దావప్ర్యుగము 8,57,489 సంవతార్ముల్గపోగా విభవ సంవతార్ము
పుషయమాస కృషణప్క్ష దశమినాడు మఖ్యనక్షత్రయుకత గురువార్మున తుల్లలగనములో భగవత్
చక్రంశము కనకాంగికి పుటిున మాంసపు ముదేలో ప్రవశించి తిరుమళశై ఆళ్వవర్ అయిరి.
కనకాంగి తను వచిిన కార్యమాయనని సంతస్త్రంచి తన లోకమునకు పోయెను. భార్ువుడు తను
అప్ార్సను జయింప్లేక తన తప్స్తా చెడినదని, భగవంతుడు తనన్ందుకు ఇల్ల చెరిచాడో అని
బాధప్డుతూ వనుకటి విషయముల్గ విసరిజంచి తిరిగి తప్స్తా చేస్తకొనుటకు వళ్ళను.
లోకోదధర్ణకు స్తథల శర్తర్ము కావలెను కావున భగవత్ చక్రంశము ఆ మాంసపుముదేయందు
ప్రవశింప్గా ఆ శిశువు ఏడవ నార్ంభించెను. మహీస్సర్మున ప్రకాశించువాడును, భకతవతాల్గడును
అగు జగనానథస్సవమి తన ప్తినయగు మంగవలిాత్యయారుతో కూడా వంచేస్త్ర ఆమెచేత ఆ శిశువుకు
పాల్గ ఇపపంచి దర్శనమీయగా శిశువు ఆనందమున మునిగి ఆకలిదప్పల్గ లేక ఉండెను. ఆహా ఏమి ఆ
శిశువు అదృషుము. ఆ సమీప్మున సంచరించుచుండిన తిరువాళ్న్ అను మేదర్వాడు ఏడుిచునన ఆ
బిడడన్తుతకొనిపోయి ప్ంకజవలిా అను తన భార్యకీయగా ఆమెయును సంత్యనహీనురాలగుటచే
45

సంతోషముతో ఆ శిశువును సీవకరించి సతనక్షీర్మీయ ప్రయతినంచెనుగాని ఆ శిశువు ముఖము


తిప్పుకొనుచుండెను.
ఇట్టల ఆ శిశువు పాల్గత్యగకపోయినను శుష్ఠకంప్క పెరుగుచుండగా ఊరివార్ందరును ఆ వింత
చూడ వచుిచుండిరి. ఒకనాడు దృఢవ్రతుడను శూద్రుడు భార్యతోకూడా వచిి ఆళ్వవరును సేవించి
ఇతడు మహానుభావుడనియు, ఘనకార్యముల్గ చేయునని తలచి చకెకర్ చేరిిన పాలను భకితతో
ప్రారిథంచి సమరిపంప్గా ఆళ్వవర్ ఆ పాలయందు కొంత సీవకరించి శేషము వారికీయగా వారా
ప్రస్సదమును సేవించి తమ వార్థకయమును విడిచి యౌవనవంతులయిరి.
ఆ దంప్తుల్గ ప్ర్మానందభరితులై ప్రతిదినము అటేా పాల్గ సమరిపంచుచుండిరి. ఇట్టా కొనిన దినముల్గ
చేయగా ఆళ్వవరు జాానదృష్ఠుచే వారి మనోభావముల్గ తెలిస్త్రకొని వారిని అనుగ్రహించగా దృఢవ్రతుని
భార్య గర్ావతియై ఒక పుత్రుని ప్రసవించెను. వారు ఆ బిడడకు కణికణణన్ అని నామకర్ణము చేస్త్రరి. ఆ
దంప్తుల్గ తమ పుత్రుడు కొంచెం పెదేవాడయిన పదప్ ఆళ్వవర్ వదే చేర్ిగా ఆ బాల్గడు ఆళ్వవరుకు
శుశ్రూష చేయుచుండెను. మరికొంతకాలమైన తరువాత ఈ గురుశిషుయలిరువురు ఇల్గా విడిచి నానా
ప్రదేశముల్గ తీర్థముల్గ చూచుచు సకల మర్మములను స్త్రదాధంతములను తెలిస్త్రకొని తిరువలిాకేకణి వచిి
చేరిరి. అచటినుంచి మైల్లపూర్ పోయి, చివర్గా కైర్వణీ తీర్మున నివాస మేర్పర్చుకొనిరి. (సశేషం)
పోతనామాతుయలవారి భాగవతము నందలి ఆణిముత్యయల్గ (అషుమ సకంధం)
కల్గగఁడే నాపాలి కలిమి సందేహింప్ఁ; గలిమిలేముల్గ లేకఁ గల్గగువాఁడు?
నా కడడప్డ రాఁడె నలి నస్సధువులచేఁ; బడిన స్సధుల కడడప్డెడు వాఁడు?
చూడఁడే నా పాట్టఁ చూపులఁ జూడకఁ; జూచువార్లఁ గృప్ఁ జూచువాఁడు?
లీలతో నా మొ ఱాలింప్ఁడే మొఱఁగుల; మొఱ లెఱుంగుచుఁ దనున మొఱగువాఁడు?
ఆ ప్ర్మాతమ నాప్టా ఉనానడా అని సందేహిస్తతనానను. నిజానికి ఆయనకు ఉండటమూ,
లేకుండటమూ లేదు. మరందుకు వచిి ననున ర్క్షింప్డు? ఇతరులకు పీడించటమే శీలం అయిన
వారి పాలబడిన సజజనులకు అడడంగా నిలిచి ర్క్షించేస్సవమి నాకు అడడప్డరాడేమిటి? లోప్లిదృష్ఠుతో
చూడగలిగిన యోగులను, భకుతలను కృప్తో చూచే దయాశీలి నాపాట్ట చూడడేమి? మోసగాళ్ళ
ఆర్తనాదాల్గ వినికూడా గుట్టుగా ఉండి మంచివారిని మాత్రమే కాపాడే ఆ దేవుడు నామొఱల్గ
ఆలకింప్డేమి? సృష్ఠులో ఉనన అనిన రూపాల్ప తన రూపాలే అయినవాడు, ఆదిమధాయంతముల్గ లేక
వల్గగందేవాడు. భకతజనములయెడల్ల, దీనులయెడల్ల అండగా నిలిచేవాడు అయిన ఆప్ర్మాతమ
వినడేమి? కనడేమి? ననునగూరిి ప్టిుంచుకోడేమి? వడివడిగా రాడేమి?
46

శ్రీ శ్రీ శ్రీ రామానుజాచారుయల్గ – 13


(క్రిందటి సించిక తరువాయి)
మోహన శర్మ ఖంద్రిక: 9908249555
నారాయణం నమసృతయ నర్ం చైవ నరోతతమం ।
దేవీం సర్సవతీం వాయసం తతో జయముదీర్యత్ ॥
ఆ ప్ర్మాతమ అనుగ్రహంతో ఆదిశేష్ట్వత్యరుడు శ్రీమద్ రామానుజుల గురించి వ్రాసే మహదాాగయం
లభించింది. ఈ సంచికతో ఈ ధారావాహిక పూరిత అవుతుంది. దీనిన ఆదరించిన పాఠక
మహాశయులకు నా హృదయ పూర్వక నమస్తాల్గ. సహృదయుల్గ
తమ అభిప్రాయాలను తెల్గప్ గోర్త్యను. ఈ ఫోటో లోని ఆచారుయల్గ
“శ్రీ మనవాళ్ మహామునుల్గ".
భగవంతుడు ఏ ఒకకరి వాడు కాదు. ఆయనకి ప్ర్తమ భేదాల్గ
ఉండవు. అయన అందరి వాడు అందరి ఆతమలలో ఉండే ప్ర్మాతమ ఆ
ప్ర్మేశవరుడు. అందుకే అయన సర్షవశవరుడు. ఆ ప్ర్బ్రహామనిన త్యను
నిర్వహించే కార్యం బటిు బ్రహమ అనవచుి, విషుణవు అనవచుి, అల్లగే
రుద్రుడు అనవచుి. కానీ అనిన రూపాల్గ ఆయనవ. అయన మరింత స్తలభంగా మనందరి సేవల్గ
అందుకోడానికి అరాిమూరితగా ఉండే విగ్రహ రూప్ంలో విచేిశాడు నిరాకారుడైన ఆ ప్ర్మాతమ.
ఆయన్వ ఆగమ శాసిమని ఒక దానిన ఏర్పర్చి ఆ శాస్సినుస్సర్ంగ ఆలయ నిరామణాల్గ, ఆయనకి అర్ినా
ప్రక్రియల్గ, విధానాల్గ ఉండాలని శాస్త్రంచాడు. అందుకే ఆ శాసింలో నిష్ట్ణతులైన వారిని ఆ విగ్రహాల్గ
త్యకడానికి, ఆయా ఉప్చారాల్గ చేయడానికి నియమిస్సతరు. కానీ దర్శనం చేస్తకోవడానికి మాత్రం
అర్ాత అందరికీ ఉంట్టంది. ఆ కాలంలోన్వ, అంటే 11 వ శత్యబేంలోన్వ మొదటి స్సరిగా సమాజానికి
దూర్మైనా కుల్లల వారికందరికి ఆలయ ప్రవశం కలిపంచారు రామానుజుల్గ. వారు సమరిపంచిన
ప్దారాధలతో వండించి నైవదయం కూడా ఆ భగవంతునికి పెటిుంచారు.
శ్రీ రాముడు 14 సంవతారాల్గ అర్ణయవాసం చేస్త్ర అయోధయకు వచిినట్టా, 12 సంవతారాల్గ అజాాత
వాసం చేస్త్రన రామానుజుల్గ శ్రీ ర్ంగం చేరుకునానరు. ఆయనకి శ్రీర్ంగ వాస్తలందరూ
ప్ర్మానందంగా స్సవగత సత్యకరాల్గ చేశారు. ఆ ర్ంగనాథుడు కూడా ఆపాయయంగా ఆదరించాడు.
47

కళ్ళళ పోయిన కూర్షస్తలని చూస్త్ర కనీనటి ప్ర్యంతం అయాయరు రామానుజుల్గ. వారిని వారి సవసథలం
అయిన కాంచీపుర్ం తీస్తకుని వళా, వర్దరాజ పెరుమాళ్ళ కృప్తో తిరిగి న్వత్రాల్గ వచేిటట్టా చేశారు.
రామానుజులవారికి 120 సంవతారాల వయస్తా వచిింది. 200 సంవతారాల పాట్ట భూలోకంలో
ఉండమని తనను ప్ంపన శ్రీమనానరాయణ్మడి ఆజా
గురుతకు వచిింది. ఇంకా 80 సంవతారాల్గ స్సవమి
విర్హానిన అనుభవించాల్ల అని బెంగతో తలాడిలిా పోయారు.
ర్ంగడి దగుర్కి వళా "స్సవమీ ఇక ఈ శర్తర్ంతో ఉండలేను. ననున
తీస్తకుని వళా పో తండ్రీ" అని ప్రారిథంచారు. కానీ ర్ంగడు
మౌనం వహించాడు. ఇక తప్పదనుకొని "స్సవమి
అవసర్ం అయితే మళీళ వస్సతను" అనానరు. అటాా అయితే సర్ష
అని ర్ంగడు "ఈ నాటికి ఏడవ రోజు ప్ర్మప్దానికి ర్ండి" అని
అనుజా ఇచాిడు. రామానుజుల్గ ఇంకో ఏడూ రోజులోా ప్ర్మప్దానికి వంచేస్తతనానర్ని అంతటా
తెలిస్త్రపోయింది. అందరూ శ్రీర్ంగానికి వచేిశారు. రామానుజుల్గ తమ చర్మ ఉప్దేశానిన ఇల్ల
కటాక్షించారు:
ఆ పరమాతమను మించిన దైవిం లేదు - కింకర్యాన్ని మించిన పురుషారథిం లేదు
ఆచార్యాభిమానమును మించిన ఉపాయిం లేదు- భగవతపచార్యన్ని మించిన మోక్ష అవరోధిం లేదు.
అయన తన 120 సంవతారాల ప్రాకృత దేహధార్ణ సమయంలో 60 సంవతారాల్గ శ్రీర్ంగంలోను, 60
సంవతారాల్గ మిగిలిన సథల్లలోాను గడిపారు. ర్ంగనాథుని దికుకగా ప్దామసనంలో కూరుిని
ధాయనమగునలై శిర్ః కపాలంలోనునన బ్రహమర్ంధ్రంగుండా తమ ప్రాణాలిన వల్గవరించి ప్ర్మప్దానికి
తిరిగి ప్రయాణం చేశారు రామానుజుల్గ. ఆనాడు శనివార్ం , మాఘ శుదధ దశమి - మధాయహన
సమయం.
వందే వదాంత కరూపర్ చామీకర్ కర్ండకమ్ |
రామానుజార్య మారాయణాం చూడామణి మహరినశం ||
ప్ర్మప్దానికి విచేిస్త్రన రామానుజులని ఆపాయయంగా దగుర్కు తీస్తకునానరు శ్రీమనానరాయణ్మడు.
చిర్కాల్లనికి ఆ ప్ర్మాతమని చూస్త్ర ప్ర్వశులై పోయారు రామానుజుల్గ.
కొదిే సేపైన తరువాత మిగిలిన 80 సంవతారాల్గ కూడా లోకానునదధరించి ర్ండి అనానడు భగవానుడు.
48

తెలాబోయిన రామానుజుల్గ - ఇప్పుడేగా వచాిను అననట్టాగా చూశారు ఆ ప్ర్మాతమని. చిరునవువతో


స్సవమి “ఇకకడికి అకకడికీ కాలమానంలో భేదం ఉననదని మరిచిపోయారా! అప్పుడే భూలోకంలో 300
సంవతారాల్గ గడిచి పోయాయి.” అనానడు. సర్ష స్సవమీ - నినున సేవించిన ఈ తృపతతో మర్ల్ల 80
సంతారాల్గ గడిప వచేిస్సతను. కానీ ఇక మరి వళ్ళలేను స్తమా అని భూలోకం వైపు చూశారు
రామానుజుల్గ - కాదు కాదు ఆదిశేషుల్గ.
మర్ల తమిళ్నాడులోన్వ తిరునలేవలి దగురునన కురుకాపురిలో నునన మహానుభావుడు తిరునావుడై
పరాన్ త్యతర్ననన్ కు వారి ధర్మప్తిన ర్ంగనాయకి యందు జనిమంచుటకు నిశియించు కునానరు.
1370 సంవతార్ం తుల్లమాసం (ఆశవయుజ - కార్తతక మాసముల) లో మూల్ల నక్షత్రం లో "మనవాళ్
మహామునుల్గ" అన్వ పేరుతొ తిరిగి లోకోదధర్ణ కార్యక్రమం ప్రార్ంభించారు. విదాయభాయస్సనిన,
శాస్సిభాయస్సనిన పూరిత చేస్తకుని క్రమంగా శ్రీర్ంగం చేరుకునానరు. సనాయస్సశ్రమ సీవకార్ం చేశారు.
త్రిదండం, కాష్ట్యాల్గ ధరించారు. రామానుజుల్గ చేస్త్రన స్త్రదాధంత స్సథప్నని తమ అనుష్ట్ినం తో
మరింతగా ప్రజలలో వాయపంప్ చేయడానికి నడుం కటాురు. అయన కేవలం స్సతివక మూరితగా
భాస్త్రల్లారు.
స్సక్షాత్ శ్రీర్ంగనాథుడు తమ గురించిన శోాకానిన ఆశువుగా చెపేపంత కల్లయణ గుణములతో 80
సంవతారాల అయుషుషని పూరితగా అనుభవించి భగవదాజాని పూరిత చేస్త్ర తమ ఉప్దేశములని లోకానికి
ర్క్షగా ఏరాపట్టచేస్త్ర ప్ర్మప్దానికి వంచేశారు మనవాళ్ మహామునుల్గ.
ఈనాడు జీయర్ అన్వ పేరుతో ఉనన యతీశవరులందరూ కూడా రామానుజుల, మనవాళ్ మహామునుల
ప్రతినిధులే. వారి సందేశానిన వీరు లోకానికి అందిస్తతనానరు. ఎప్పటికీ అందిస్తతన్వ ఉంటారు. మన
వైదిక, సనాతన స్సంప్రదాయాలని కొనస్సగిస్తతంటారు, కొనస్సగేల్ల చూస్సతరు.
శ్రీశైలేశ దయాపాత్రం ధీ భకాతాది గుణార్ణవమ్
యతీంద్రప్రవణమ్ వన్వే ర్మయ జామాతర్ం మునిమ్
సవస్త్రత (సర్వం సంపూర్ణమ్)
49

సంగీత భకిత స్సమ్రాజయం


(భావములోనా బాహయమునందున్న- శ్రీ త్యళ్ాపాక అననమాచారుయల్గ)
--- భువన్వశవరి మార్షప్లిా, 9550241921
ప్ || భావములోనా బాహయమునందును
గోవింద గోవిందయని కొల్గవవో మనస్స!
1చ|| హరి యవత్యర్ములే యఖిల దేవతల్గ
హరి లోనివ బ్రహామండంబుల్గ
హరి నామములే అనిన మంత్రముల్గ
హరి హరి హరి హరి యనవో మనస్స!
2చ|| విషుణని మహిమలే విహిత కర్మముల్గ
విషుణని పగడెడి వదంబుల్గ
విషుణడొకకడే విశావంతరాతుమడు
విషుణవు విషుణవని వదకవో మనస్స!
3చ|| అచుయతుడితడే ఆదియు నంతయము
అచుయతుడే యస్తరాంతకుడు
అచుయతుడు శ్రీవంకటాద్రి మీదనిదె
అచుయత యచుయత శర్ణనవో మనస్స!
సంకీర్తన ప్రిచయం:
భావములోన… తెల్గగులో శ్రీ త్యళ్ాపాక అననమాచారుయల్గ ర్చించిన సంకీర్తన అన్వది భకుతని యొకక
వయకీతకర్ణ మరియు అతని నామ మంత్రానిన తన హృదయంలో మరియు అతని పెదవులపై జపంచాలన్వ
కోరిక. అంటే భకుతడు తనను త్యను భగవంతుని దగుర్కు తీస్తకు రావడానికి ఎలాప్పుడూ తన శర్తరానిన
మరియు మనస్తాను (అంటే శార్తర్క మరియు మానస్త్రక స్సమరాథాల్గ) శృతి చేస్తకోవాలి. శ్రీ
అననమాచారుయల్గ అంటే భగవంతుని భకుతలకు, భగవంతుని సోతత్రాలతో మనస్తా నింపుకోవడం తప్ప
మరకటి లేదు!
అననమయయ ఈ కీర్తనలో మనస్తాకు కర్తవాయనిన నిర్షేశిస్తతనానడు.
50

ముఖయమైన అరాథల్గ:
భావము=ఆతమ, అభిప్రాయము, భావన; బాహయము=వల్గప్ల; గోవింద=గోవుల కధిప్తి; హరి=
విషుణవునకు నామాంతర్ము; బ్రహామండంబు=భూగోళ్ ఖగోళ్వదికము, అందలి లోకముల్గ.
చర్చరాఖిలము; విషుణవు=విశవమును వాయపంచి యుండువాడు; మహిమ=గప్పతనము;
విహిత=విధింప్ఁబడినది; విశావంతరాతుమడు=విశవము తన యందు కలవాడు; అచుయతుడు= స్త్రథరుడు;
శర్ణ=శర్ణ్మజొచుి;
అర్థం:
భగవంతుడిని గోవిందా, గోవిందా అని మీ హృదయం లోప్ల మరియు మీ చుటూు ప్రారిథంచండి
మరియు స్తతతించండి.
చర్ణం 1: సమసత దేవతల అవత్యరాల్గ శ్రీ హరియ తప్ప మరవరో కాదు; ఈ విశవమంత్య శ్రీహరియ
తప్ప మరవరో కాదు; వద మంత్రాల్గ మరియు మంత్రాలనీన శ్రీ హరియ తప్ప మరవరో కాదు; కాబటిు,
హరి, హరి, హరి, హరి అని ఎలావళ్ల్ల జపంచండి.
చర్ణం 2: ఓ! నా మనస్స! ఈ విశవంలో జరిగేవనీన శ్రీవిషుణవు సవయంగా చేస్త్రన కారాయల ఫలితమే.
విషుణవు విశవంలో అతయంత, అంతిమ, అతుయననతమైనవాడు. కాబటిు, విషుణవును ఎలావళ్ల్ల వతకడానికి
ప్రయతినంచండి.
చర్ణం 3: ఓ! నా మనస్స! (ఈ విశవం యొకక) ప్రార్ంభం మరియు అంతం (ఈ విశవం) మరవరో
కాదు, అచుయత నీవ. బృహతతర్ మరియు నిర్ంకుశ అస్తరులను చంపనవాడు మరవరో కాదు,
అచుయతుడే. వంకటాద్రి కొండపై ఉనన భగవంతుడు అచుయతుడు తప్ప మరవరో కాదు. నువవ. కాబటిు,
అతని ఆశ్రయం కోసం, అతని ర్క్షణ కోసం ప్రారిథంచండి, ఓ! నా మనస్స! అని అంట్టనానరు
అననమయయ.
త్యతపర్యం
ఇది మనస్తానకు బోధనము. ఓ జీవా నీవు గోవిందుని మనస్స సమరించు, బాహయంగా ప్ల్గకు. గోవింద
అని కొల్గవుము. అంటే, ఓ మనస్స! నీవది తలిచినా, చేయదలిచినా గోవిందుని సేవించు. ఆ
నామసమర్ణ చేయి. తరువాత మిగిలిన ప్నుల్గ చేయి.
51

దేవతలందరును హరియొకక అవత్యర్ముల్గ. బ్రహామండములనినయు హరిలోనివ. అనిన మంత్రముల్గ


హరి యొకక నామములే. కనుక హరి నామములను ఉచిరించుము. అంటే, ఓ మనస్స! నీకు తెల్గస్స!
సమసత దేవతల్గ హరి అవత్యరాలే. ఈ బ్రహామండములనీన హరి లోప్లే ఉనానయి. అనిన మంత్రముల్గ
హరికి సంబంధించిన పేర్షా. ఇప్పటికైనా హరి హరి హరి హరి అని ప్ల్గకుతుండు.
నరుడు చేసే విహిత కర్మల్గ విషుణ దేవుని మహిమలే. వదముల్గ విషుణవున్వ పగడును. విషుణ ఒకకడే ఈ
విశావనికి అంతరాతమ. విషుణవున్వ అన్వవష్ఠంచు. అంటే, ఓ మనస్స! పచిిదానిల్ల భౌతిక భోగాల్గ
వతుకొకంట్టనానవమిటే! లోకంలో విధింప్బడిన కర్మలనీన విషుణ దేవుని గప్పతనాలే. వదాలనీన విషుణని
పగుడుతునానయి. ఈ విశవమంత్య నిండి ఉననవాడు విషుణడొకకడే. ఆ విషుణవుని నీలో వతుకోకవ.
అచుయతుడు ఈ అఖిల ప్రప్ంచానికి మొదల్గ తుది. అచుయతుడే రాక్షస సంహార్కుడు. ఆ అచుయతుడిదిగో
శ్రీ వంకట గిరిమీద నిలిచి ఉనానడు. అచుయతుని శర్ణ్మ వడుము. ఓ మనస్స! అని మానస
బోధచేస్త్రనారు. అంటే, ఓ తెలివి తకుకవ మనస్స! వాడిని ర్క్షించు, వీడిని ర్క్షించు అని వాళ్ా చుటూు
వంప్రాాడత్యవమిటే! ఈలోకానికి మొదల్గ, చివర్ అచుయతుడు. రాక్షస్సంతకుడు అచుయతుడు. మన
వంకట ప్ర్వతము మీద వంకటేశవరునిగా కొల్గవై ఉనానడు అచుయతుడు. ఆ అచుయతుడిని శర్ణ్మ కోర్వ.
విశేషము:
ప్లావి: త్రికర్ణ శుదిధని తెల్గపుచుననది. “కాయన వాచా మనసేంద్రియైరావ” -- న్వను మేనితో గాని,
వాకుకతో గాని, మనస్తాతో గాని ఏది చేస్త్రనా దానిని నారాయణ్మనకు అరిపస్సతను. అని ప్రతి మానవుడు
కర్మ ప్రిసమాపత చేస్సతడు. దీనికి త్రికర్ణ శుదిధ ఆవశయకము.
మొదటి చర్ణము: ముప్పదిమూడు కోటామంది దేవతల్గను హరి యొకక అవత్యర్మే. అనగా అంశమే.
“తత్రాఖిల్ల మర్మయః హరి రావి రాసీత్” -- గజేంద్రుడు మొర్బెటిునప్పుడు సమసత దేవత్య మయుడైన
హరి ప్రతయక్షమయెయను. అని వాయస వాకయము. దేనిని బటిు అందరు దేవతల్గ హరి అవత్యర్మని సపషుము.
కృషుణడు మనున దిని యశోద వదే నోరు తెరిచినప్పుడు ఆ హరి కుక్షిలో బ్రహామండముల్గ కనబడినవి
కదా!
రండవ చర్ణము: వదము విధించిన యజాాది కర్మము హరి మహిమలే కదా! “యజ్యావై విషుణః” --
యజామే విషుణవు. పురుష స్తకతము మొదలగు వదముల్గ “సహస్ర శీరాష పురుషః. సహస్రాక్ష
సాహస్రపాత్” -- హరి వల తలలవాడు. వల కనునల వాడు. వయి పాదముల వాడు అని హరిని
పగడినవి కదా! విషుణవు విశవము అనగా జీవులకు అంతరాతమ. “అన్వన జీవన ఆతమనా అను ప్రవిశయ
52

నామ రూపే వాయకర్వాణి” -- ప్రతి జీవునియందును న్వను అను ప్రవశము చేస్త్ర నామ రూప్ములను
ఏర్పర్చుచునానను. అని విషుణవు చెపపన వద వాకయము. దీనిని బటిు విషుణవు విశావంతరాతుమడు.
విషుణవంటే సర్వవాయప్కుడని అర్ధము. “ఎందెందు వదకి చూచిన అందందే గలడు” అని భాగవతము.
దీనిని బటిు విషుణవును వదకుమని బోధనము.
మూడవ చర్ణము: అచుయతుడి సృష్ఠుకి ముందునానడు, సృష్ఠుంచిన వాడునూ ఆయన్వ. దీనికి ప్రమాణము.
“సదేవసోమేయద మగ్ర ఆసీత్” హరియ ఆదియందునానడు. సృష్ఠు ప్రళ్యాంతమందు నశిసేత హరియ
వటప్త్ర శాయిగా సృష్ఠు అంతమందుంట్టనానడని ఋష్ఠప్రోకతము. అచుయతుడంటే సృష్ఠు అంతమైన పదప్
కూడా నుండువాడని అర్ధము. రాక్షస్తలను సంహరించినవాడు అచుయతుడే. రాక్షస్సంతకుడు అనుపేరు
అచుయతునకే తగినది. తకికన దేవతల్గ నామ మాత్రంగా కొందరు రాక్షస్తలను సంహరించినట్టా
చరిత్రల్గనాన వార్ందరూ రాక్షస బాధలకు లోనైనవార్ష. అచుయతుడొకకడే రాక్షస్తలకు లొంగక
మూలవిరాట్టుగాను, అవత్యర్ములలోను రాక్షస్తలను సంహరించినది అచుయతుడొకకడే. ఆ అచుయతుడే
ఇప్పుడు వంకటాద్రిపై నునానడు. ఆ అచుయతుని శర్ణ్మ వడుము అని.
ద్రౌప్ది “శంఖ చక్ర గదా పాణ్య దావర్కా నిలయ అచుయత” అని అచుయత నామంతో శర్ణ్మ జొచిి
సతఫలము పందినది. అననమాచార్య స్సవమిపైన చెపపన ఆర్ష ప్రోకతము లనినయు మనస్తాన
నుంచుకొని స్సర్ధక నామములతో ఈ ప్దమును ర్చించారు.
సకల దేవతల అవత్యరాల్గ శ్రీ హరియ తప్ప మరవరో కాదు;
ఈ విశవమంత్య శ్రీ హరియ తప్ప మరవరో కాదు;
అనిన వద మంత్రాల్గ మరియు మంత్రాల్గ శ్రీ హరియ తప్ప మరవరో కాదు;
కాబటిు, హరి, హరి, హరి, హరి అని ఎలావళ్ల్ల జపంచండి, ఓ నా మనస్త!
ఈ విశవంలో జరిగేదంత్య శ్రీమహావిషుణవు చేస్త్రన కారాయల ఫలితమే;
వదాలనీన శ్రీమహావిషుణవు యొకక ప్రశంసల్గ మరియు స్తతతుల్గ;
విషుణవు విశవంలో అతయంత, అంతిమ, ఉననతమైనవాడు;
కాబటిు, ఎలాప్పుడూ విషుణవు కోసం వతకడానికి ప్రయతినంచండి, ఓ నా మనస్తా!
ప్రార్ంభం మరియు ముగింపు (ఈ విశవం) అచుయత తప్ప మరకటి కాదు;
బృహతతర్ మరియు నిర్ంకుశ అస్తరులను చంపనవాడు అచుయత తప్ప మరవరో కాదు;
వంకటాద్రి కొండపై ఉనన భగవంతుడు మరవరో కాదు అచుయత నీవ;
53

కాబటిు, అతని ఆశ్రయం కోసం, అతని ర్క్షణ కోసం ఎలాప్పుడూ ప్రారిథంచండి, ఓ నా మనస్తా!
ఆంతర్యము - మనస్స! తెలిస్త్రనట్టాండి తెలియని ఒక వింత ప్దం మనస్తా. మనసాంటే ఆలోచనల
సమాహార్ం. మనస్తా స్సవధీనమైతే బంధువవుతుంది. స్సవధీనంలో లేకపోతే శత్రువవుతుంది.
మనస్తాను తనమీద నిలిప శ్రదధగా సేవించిన భకుతడు ఉతతముడని స్సవమి బోధించాడు. (భగవదీుత06-
47) మనస్తాను నశింప్చేస్త్రన వాడు జాాని. ఇది అంత తేలిక కాదుగాని, ప్రయతినసేత కషుం కూడా కాదు.
అందుకు చాల్ల మారాుల్గనానయి. ఒక మార్ుం భౌతికమైన ఆలోచనల్గ వచిినప్పుడు - దానికి
వయతిర్షకమైన ఆధాయతికమైన ఆలోచన చేయటం. అననమయయ ఈ కీర్తనలో మనకు ఆ స్సధనా మారాునిన
ప్రబోధించాడు. ఉదాహర్ణకి ఏవవో పచిి పచిి ప్రేల్లప్నల్గ మాటాాడాలని మనస్తాలో ఒక ఆలోచన
వస్తతంది. దీనిని నిరోధించాలంట – (ఆలోచనని అంతం చేయటం) అస్సధయం కాబటిు, ఆలోచనా
మారాునిన మళాంచాలి. హరి హరి అని మాటాాడు. మాటాాడటమన్వ క్రియ జరుగుతుంది. నీ మనస్తా
సంతోష ప్డుతుంది. పచిి మాటల్గ మాటాాడితే వచేి ఫలిత్యల ప్ర్యవస్సనం తప్పుతుంది.
గోవిందా! గోవిందా!
గోవిందా అనన గోపాలకా అనాన ఒకటే అర్థం. గోవులను ర్క్షించేవాడు గోపాలకుడు. గో అంటే
సంసృతంలో వదాల్గ, ఉప్నిషతుతల్గ, ఆవుల్గ - ఇల్ల ర్కర్కాల అరాథల్గనానయి. గోవిందుడంటే
వదాల్గ, ఉప్నిషతుతల్గ, ఆవులను ర్క్షించేవాడు అని ఫలిత్యర్థం. వదాల్గ ర్క్షించే స్సవమిని
కొల్గవమంట్టనానడు అననమయయ. వదాలను ర్క్షించటమంటే ఆ వద పుసతకాలను ఇంటోా జాగ్రతత
పెటుమని కాదు. వదాలలో చెపపన ధరామలను పాటించమని ప్రబోధం. వదాల్గ, ఉప్నిషతుతలలో చెపపన
వాటిని ఆచరిసేత, గోవులను ర్క్షిసేత -ఆ గోవిందుడు నినున ర్క్షిస్సతడు. అల్ల చేసేత ఆయనను కొలిచినటేు
లెకక అని కవి సందేశం. నామ పారాయణ గప్పదే. దాని లోని ఆచర్ణా ప్రబోధం ఇంకా గప్పది.
హరిలోనివ బ్రహామండంబుల్గ!
బ్రహామండమంటే ప్రప్ంచము. ఆకాశానికి శబే గుణము ఉంది. వాయువుకి శబే, సపర్శ గుణాల్గ
ఉనానయి. అగినకి శబే, సపర్శ, రూప్ గుణాల్గ ఉనానయి. నీటికి శబే, సపర్శ, రూప్, ర్స గుణాల్గనానయి.
భూమికి శబే, సపర్శ, రూప్, ర్స, గంధ గుణాల్గనానయి. ఇవనీన కలిసేత బ్రహామండమైందని బ్రహమ
పురాణంలో ఉంది. (23 వ అధాయయము) ఈ బ్రహామండము వలగ ప్ండు వితతనంల్ల ఉంట్టందని పోలిక
చెపాపరు. ఈ మానవ శర్తర్ము బ్రహామండము యొకక స్తక్ష్మ రూప్ం. హరి బ్రహామండములో
54

వాయపంచినటేా ఈ శర్తర్ములో కూడా వాయపంచి హృదయ సీమలో అలంకరించి ఉంటాడని


ప్రశోనప్నిషతుత చెబుతోంది. (ఆర్వ అధాయయము)
ఇట్టవంటి బ్రహామండాల్గ వలకు వల్గ. ఇవనీన హరిలోప్ల ఉనానయని అననమయయ గురుత చేస్తతనానడు.
ఎందుకంటే జీవుల అలపత్యవనిన, శ్రీ హరి ఉననతత్యవనిన చెప్పటానికి. ఈ పండాండానిన (శర్తర్ము) చూస్త్ర
మురిస్త్రపోకురా! ఈ పండాండము బ్రహాండములో చాల్ల స్తక్షామతి స్తక్ష్మ సవరూప్ము. “ఇట్టవంటి
బ్రహామండాల్గ అన్వకం తనలో నింపుకొనన హరిని శర్తర్పు నిగారింపులో మరిచిపోకురా! సమరించేవారి
దోష్ట్లను హరించేవాడు హరిరా! హరి అని ప్లకటం న్వరుికోరా!” అని కవి హిత బోధ.
విషుణని మహిమలే విహిత కర్మముల్గ!
విహిత కర్మల్గ అంటే మానవజాతికి విధించబడిన కర్మల్గ. ఇవి మూడు ర్కాల్గ:
1. నితయ కర్మల్గ: నితయము చేయవలస్త్రనవి స్సననము, జప్ము మొదలైనవి.
2. నైమితితక కర్మల్గ: కార్ణము వలన కలిగే కర్మ. గ్రహణం వచిినప్పుడు చేసే ప్రతేయక స్సనన
తర్పణాల్గ మొదలైనవి.
3. కామయకర్మల్గ: కోరిక తీరాలని చేసే కర్మల్గ. ఉదా: వర్షం కుర్వాలని చేసే వరుణ జప్ం మొ||
ఇవి చేయాలంటే, చేస్త్రనా వాటి ఫలితం రావాలంటే విషుణ దేవుని మహిమ ఉండాలి.
స్సననం చేయాలనుకొంటాం. నీళ్ా చెంబు ఎతత వలస్త్రన చేయి కిందికివాలిపోయింది. ఆ కర్మ చేసే శకిత
పోయింది. అంటే స్సవమి అనుగ్రహం తప్పుకొంది. కనుక మనము చేయవలస్త్రన అనిన కర్మల్గ ఆయన
అనుగ్రహము ఉంటేన్వ చేస్సతము. కనుక ఆయనిన చేసే ప్రతి ప్నిలో వతుకోక. తప్పకుండా లభించి నీ కోరక
న్ర్వరుస్సతడని కవి ప్రబోధం.
అచుయతుడితడే ఆదియునంతయము:
అననమయయ కీర్తనలోా ప్ర్సపర్ విరుదధ భావాలేమో అనిపంచే-లేదా-భ్రమించే- పాదాలోా “అచుయతు
డితడే ఆదియు నంతయము” అన్వది. ఈ లోకానికి మొదల్గ, చివర్ అచుయతుడు. తనను ఆశ్రయించిన
వారిని నాశనము పందనీయకుండా ర్క్షించువాడు అచుయతుడు అని అర్థం చెప్పుకొంటాం. కాని
రండవ సంపుటములోని 122వ కీర్తనలో “ఆదినంతయము లేని అచుయత మూరితివి” అనానడు. ఒకచోటా
అచుయతుడు ఆది, అంతము ఉననవాడని, వరక చోట లేనివాడని కవి ఎందుకు వ్రాస్సడు? ఈ ప్రశనకు
జవాబు ఇది:
55

మాయాహ్నయష్ట్ మయాసృష్ట్ు యనామం ప్శయస్త్ర నార్ద.


సర్వభూత గుణై రుయకతం మైవం మాం జాాతుమర్ాస్త్ర.
(ఓ నార్దా! ఈ ప్రప్ంచమంత్య మాయ. నాకొక హదుే లేదు. రూప్ం లేదు. అయినా నీకు ఒక రూప్ం
ధరించి కనబడుతునానను.) అని అచుయతుడైన శ్రీ కృషణ ప్ర్మాతమ భాగవతోప్దేశము.
భగవంతుడు రూప్ము లేనివాడు. రూప్ము కలవాడు. ఆది వాడే. అనాది వాడే. అంతము గల వాడు,
అంతము లేనివాడు వాడే. అర్థమయయంతవర్కు ఇదంత్య గందర్గోళ్ము. భకితతో అర్థం చేస్తకొంటే -
ప్రయతినసేత - స్సవమి తతవం ప్ర్మానందం. అందుకే చిదివల్లస్త్ర అననమయయ ఆదికలవాడిగా,
ఆదిలేనివాడిగా అచుయతస్సవమిని వరిణంచాడు.
శర్ణనవో మనస్స!
ఈ మనస్తా అంత తొందర్గా స్సవమి దగుర్ తలవంచదు. ఆయనను శర్ణ్మ కోరాలనుకోదు. మనలో
ఎకుకవమందిమి “కలడు కలండన్వదివాడు కలడో లేడో” అని సందేహించే వర్ుంలో వాళ్ళం.
నల్గగురితో పాట్ట మనం కూడా నమస్సకర్ం చేదాేం. నల్గగురితో పాట్ట గుడికి వళ్వేం. అంతే. మనస్తా
శుదిధ కాదు. ఆకర్షణల జారుపాట్టల కోసం ప్రయతినస్తతంట్టంది. మనల్లంటి వాళ్ాను ఉదధరించటం
కోసమే - శర్ణనవో మనస్స - అనానడు కవి. ఇషుం లేక పోయినా బలవంతంగా అయినా శర్ణ్మ
శర్ణ్మ అంటూ ఉండు. కొనానళుకి మనస్తా దైవ చర్ణాలయ మవుతుంది. ఇది కవి చెపపన
ఆచర్ణీయమైన ప్రబోధం. సవస్త్రత.
"అనతకాలే చ మామేవ సమర్న్ ముకాతా కలేబర్ం l
యః ప్రయాతి సమదాావం యాతి నానయత్ర సంశయః॥
- చివరి దశలో భగవత్ సమర్ణ చేస్తత శర్తరానిన విడిచిపెటేువారు భగవత్ భావానిన పందుత్యర్ని
శ్రీకృషణ వచనం. ఇది నిజమే. కానీ బాహయసపృహలో లేనివారి విషయం వరు. జీవితమంత్య
భగవచిింతన చేసేవారు - సపృహ ఉననంతవర్కు చేస్తతనన కార్ణంగా వారికి తప్పక సదుతి
కల్గగుతుంది. " సపృహకు అంతము కలిగే వర్కు " అన్వ అరాథన్వన తీస్తకోవాలి." అనతకాలే చ "-
అనడంలో "అనతకాల మునందు కూడా " అని అర్థం. నితయం సమరించేవానికే అవస్సనకాలంలో
స్తఫర్ణకు వస్తతంది. నితయసమర్ణం వలా భగవదాావం వయకిత వయవసథగా మారిపోతుంది. భావన
భగవనమయమైన వాడు, బాహయసపృహ లేకునాన సదుతి పందుత్యడు.దీనిలో సందేహం లేదు.

మణికంఠ
56

ఆధాయతిమక – జ్యయతిష విశేష్ట్ల్గ –ఏప్రియల్ 2024

05-04-2024 శుక్ర వార్ం – కృ. ఏకాదశి మధాయహనం గం. 1:26 ని. వర్కూ.
06-04-2024 శని వార్ం – మాస శివరాత్రి
09-04-2024 మంగళ్ వార్ం – ఉగాది – క్రోధి నామ సంవతారాది
17-04-2024 బుధ వార్ం – శ్రీరామ నవమి
19-04-2024 శుక్ర వార్ం – శుకా ఏకాదశి
23-04-2024 మంగళ్ వార్ం – హనుమాన్ జయంతి – పౌర్ణమి
27-04-2024 శని వార్ం – సంకసు హర్ చతురిధ
28-04-2024 శుక్ర మౌఢయ ఆర్ంభం

Planetary Movements
Sun enters the sign Aries on 14th and transits for the rest of the month.
Mars enters the sign Pieces on 23rd and transits for the rest of the month.
Mercury retrograde in Aries on 2nd to re-enter Pieces on 9th and becomes direct
on 26th for the rest of the month.
Jupiter continues Direct motion in Aries for the whole month
Venus enters the sign Aries on 25th to transit rest of the month.
Saturn continues transit in Aquarius.
Rahu / Ketu continue transit in Pieces/Virgo respectively for the whole month.
Uranus on Direct motion from 28th in the sign Aries
Neptune on Direct motion in Pieces
Pluto continues direct motion in Capricorn.
( మరింత 2024 సంవతార్ గ్రహ సంచార్ సమాచారానికి ఇదే సంచికలో చూడగలరు
57

ర్వి 14-03-24 ర్వి 14-04-24 ర్వి 14-05-24 ర్వి 14-06-24


బుధ 07-03-24 బుధ 26-03-24 బుధ 31-05-24 బుధ 15-06-24
బుధ(వ) 09 -4-24 బుధ(వ) 02-04-24 శుక్ర 19-05-24 శుక్ర 12-06-24
బుధ(ఋ) 26-04-24 బుధ(ఋ) 10-05-24 కుజ 12-07-24 కుజ 26-08-24
రాహు (29-11-23) శుక్ర 25-04-24 యుర్ష 01-06-24
కుజ 23-04-24 యుర్ష(పు) 13-12-24 యుర్ష(వ) 02-09-24
న్పుిన్(వ)03-07-24 యుర్ష(ఋ)26-01-24

న్పుిన్(ఋ)8-12-24 కుజ 01-06-24

ర్వి 14-02-24 2024 సంవతారానికి ర్వి 16 -07-24


బుధ 20-02-24 బుధ 29-08-24
గ్రహ సంచార్ం
శుక్ర 07- 03-24 బుధ(పు)22-06-24
(రాశులలో గ్రహ ప్రవశం స్తరోయ దయానికి)
శుక్ర 28-12-24 బుధ(ఋ) 29-06-24
వ = వక్రం Retrogression
కుజ 15-03-24 శుక్ర 07-07-24
పు = పునః ప్రవశం Re-entry
కుజ 20-10-24
ఋ = ఋజు చలనం Direct Motion
కుజ (va)07-12-24
గురువు వృషభంలో ప్రవశం 01-05-24
ర్వి 15-01-24 ర్వి 16-08-24
గురువు వృషభంలో వక్రం 10-10-24
పూాటో(వ) 03-05-24 బుధ 19-07-24
పూాటో(ఋ) 13-10-24 ( ) క్రిందటి సంవతార్ం ప్రవశం
బుధ(వ) 06-8-24
కుజ 06-02-24 శని కుంభంలో ప్రవశం (18-01-23)
బుధ(పు) 04-09-24
బుధ 02-02 -24 శని కుంభంలో వక్రం 01-07-24
శుక్ర 31-07-24
శుక్ర 02-12-24 శని కుంభంలో ఋజు 16-11-24
శుక్ర 12-02-24 (డా. వి.యన్. శాస్త్రి )
ర్వి 16-12-24 ర్వి 16-11-24 ర్వి 17-10-24 ర్వి 16-09-24
బుధ 08-01-24 బుధ 30-10-24 బుధ 18-10-24 బుధ 23-07-24
శుక్ర 07-11-24 బుధ(ఋ) 27-11-24 శుక్ర 18-09-24 శుక్ర 25-08-24
శుక్ర 19-01-24 బుధ(ఋ) 16-12-24 కేతు (29-11-23)
శుక్ర 13-10-24
58

కొట్టువాడ. సతయ రాజేశవర్రావు: 7093454819


రామచంద్రాపుర్ం, కోనసీమ జిల్లా, ఆం. ప్ర.
ర్ చ (బు)శు రా
ర్ గు
గు (బు) రాశు
చ కు శ
కు శ
జగలగనం
వర్ష లగనం 13/4/2024
8/4/2024 8-55-
23-51-17 51P.M
P.M
ల కే ల
కే

(అప్సవయ చక్రల్గ)
కలియుగశకాబేముల్గ:5125;శ్రీశంకరాచారాయబేముల్గ2096;విక్రమార్కశకాబేముల్గ:2081;
శాలివాహనశకాబేముల్గ1946;శ్రీరామానుజాబేముల్గ1007;మధావచారాబేముల్గ-908;
భార్త సవతంత్రాబేముల్గ 77; ఆంగా అబేముల్గ 2024-2025.
ఈసంవతార్- రాజు-కుజుడు; మంత్రి - శని; సేనాధిప్తి - శుక్రడు; సస్సయధిప్తి–కుజుడు;
ధానాయధిప్తి - ర్వి; అరాాధిప్తి–శుక్రడు; మేఘాధిప్తి – శుక్రడు; ర్స్సధిప్తి –గురుడు;
నీర్స్సధిప్తి - కుజుడు
ఆరుద్రాప్రవశము: 21-6-2024, రాత్రి గం. 11-57-37 P.M. ఫలితముల్గ:– తిథి –పౌరిణమ – పూర్ణ
ఫలము స్త్రదిధంచును: వార్ము శుక్రవార్ము –శాంతి కల్గును; నక్షత్రము-మూల – శుభ ప్రదము : శుకా
యోగము –స్తవృష్ఠు కల్గగును: భవకర్ణము–సఖయము; మీన లగనము ససయసమృదిధ కల్గగును:
అర్ధరాత్రి కాలం - ధర్ల్గ అధికము, స్తవృష్ఠు నిచుిను
విశేషఫలము: రండూ సీినక్షత్రములే కావున స్తరుయడు కనిపంచక ఆకాశము మేఘావృతము, అగు
స్తచన. షనమండలము 5 వది కాన వాన లేమి స్తచితము
59

బుధ–శుక్ర యోగము: 19-4-2024 ప్గల్గ గం. 2: 17, ర్షవతి పై గలరు, స్తవృష్ఠు స్తచితము, 6-8-
2024: 8: 30 మఖ పై గలరు - స్తవృష్ఠు స్తచితము.12-3-2025: తెలా. గం. 4: 20 ఉతతరాభాద్రపై
స్తవృష్ఠు స్తచితము
అనావృష్ఠు యోగాల్గ: 17-6-2024: స్స. గం. 6: 05, మృగశిర్ పై అనావృష్ఠత స్తచితము
3-11-2024 రాత్రి గం. 8: 43, గురు శుక్రల్గ సమసప్తకము - అనావృష్ఠు యోగము
8-12-2024: ప్గల్గ గం. 2: 16, గురు ర్వుల్గ సమసప్తకము అనావృష్ఠు స్తచితం.
మేఘనిర్ణయము: దారుణ మేఘము-గాలితో కూడుకునన గప్ప వర్షము కురియును. దేశమంత్య నీరు
నదులై ప్రవహించును,
వాయునిర్ణయము 3 వంతుల గాలి, 2 వంతుల వర్షము కురియును. ఆఢక నిర్ణయములో 2 తూముల
వర్షము కురియును.
ప్శుపాలకుడు–యముడు- గోషుప్రావకుడు – బహిషకర్త –శ్రీకృషుణడు, ప్శు సమృదిే, గోవుల్గ
సమృదిేగా పాల్గ ఇచుిను. సర్వ ఆదాయము 96; సర్వ వయయము 108.
నర్మదానది పుషకర్ నిర్ణయము: బృహసపతి వృషభ రాశి చార్ 1-5-2024 మధాయ. గం. 12: 10 ని. క్రోధి
నామ సంవతార్, చైత్ర మాస, బ. అషుమి, బుధవార్ము, శ్రవణా నక్షత్ర 2 వ పాదము, శుభ యోగము,
బాలవ కర్ణము, శుక్ర హోర్, కరాకటక లగనమందు ప్రవశము కావున 12-5-2024 వర్కు పుషకర్
కాలము. స్సననాది పుణయ కారాయల్గ ఆచరించేది
మార్ుము : మధయప్రదేశ్ అమర్కంటక్ ప్రాంతము నుండి ప్శిిమ మహారాష్ట్రా మీదుగా - గుజరాత్
మీదుగా ప్రవహించి అర్షబియా సముద్రములో కల్గస్తతంది.
అమర్ కంటక్ మరియు ఓంకార్షశవర్ జ్యయతిరిాంగము ప్రాంత్యల్గ పుణయస్సననానికి అనువైనవి.
ఓంకార్షశవర్ ఇండోర్ ప్టుణానికి 77 కి.మీ దూర్ము.
ప్రతయబే యోగ ప్ంచకము: 1)జేయషి శుకా పాడయమి 7-6-2024 శుక్రవార్ము.
ఫలితము: ప్రజా క్షేమము, ప్రజారోగయ స్తఖం, స్తవృష్ఠు, సర్వదేశములయందు ససయవృదిే.
2)ఆష్ట్ఢశుకా ప్ంచమి: 11-7-2024 గురువార్ము - దేశ స్తభిక్షము, ప్శువృదిే
3) ఆష్ట్ఢ శుకా నవమి: 15-7-2024 సోమవార్ము, స్సవతి - అధిక గాల్గలతో వరిషంచి భూమి
ప్ండును.
60

4).ఆష్ట్ఢ బహుళ్ దశమి, రోహిణి నక్షత్ర కలయిక 30-7-2024, సర్వససయ సమృదిే.


5) ఆష్ట్ఢ బ. ఏకాదశి, 31-7-2024 రోహిణి నక్షత్ర యుకతమైనందున సర్వధానాయభివృదిే.
ర్వి వృశిిక చార్ ఫలితముల్గ:- గత సంవతార్ము ఫలితముల్గ: 16/17-11-2023 రాత్రి 1: 10 స్త్రంహ
లగాననికి 2లో శుక్ర కేతు స్త్రథతి, కేంద్రములో ర్వి, కుజ, బుధ స్త్రథతి, ప్ంచమములో చంద్రుడు, 7 ఇంట
శని స్త్రథితి, స్తవృష్ఠు నాడులలో ఉండుటచే చండ, మేఘ, దహన నాడుల సంచార్ముచే అధిక
వర్ాస్తచన,
ఈ సంవతార్ము: 16-11-2024: ఉద. గం. 7: 23, లగాననికి 2 ఇంట శుక్రడు, 7 ఇంట గురు,
చంద్రుల్గ, వీరు దహన నాడ్డ సంచార్ముచే స్తవృష్ఠు స్తచితము, బుధుడు లగనములో వాయునాడి
సంచార్ముచే స్తవృష్ఠు నిచుిను.చంద్రుడు స్సగర్ నక్షత్ర స్త్రథతిచే - అతివృష్ఠు నిచుిను. గురు, శుక్రల్గ- కక్ష
సంజాానక్షత్ర స్త్రథతిచే - స్తవృష్ఠు నిచుిను. బుధుడు ప్ర్వత నక్షత్రముచే అనావృష్ఠు
కొనిన కారతల ఫలముల్గ:- 21-6-2024 ఆరుద్ర, 5-7-2024 పునర్వస్త, 19-7-2024 పుషయమి, 2-8-
2024 ఆశేాష, 16-8-2024 మఖ, 30-8-2024 పుబబ, 10-10-2024 చితత, 24-10-2024 స్సవతి,
కారతల్గ అనుకూలము కావున అధిక వర్ష స్తచన.
శుక్రమౌఢయమి: 28-4-2024 చైత్ర బ. ఆదివార్ము నుండి ప్రార్ంభము – త్యయగము 11-7-2024 –
ఆష్ట్ఢ శుకా గురు వార్ము, మర్ల 18-3-2025 ఫాల్గుణ బ. చవితి మంగళ్వార్ము నుండి 28-3-
2025 బ. చతుర్ేశి శుక్రవార్ము వర్కు
గురుమౌఢయమి: 3-5-2024 చైత్ర బ. దశమి శుక్ర వార్ము ప్రార్ంభము, త్యయగము 2-6-2024 వైశాఖ
బ. ఏకాదశి ఆదివార్ము
శూనయమాసకాలము:-మీన చైత్రము 8-4-2024: 11: 51 నుండి 13-4-2024: 20: 55 వర్కు.
మిథున ఆష్ట్ఢము 6-7-2024: 4:27a.m నుండి 16-7-2024 వర్కు. కనాయ భాద్రప్దము 16-9-
2024: 7: 34 నుండి 3-10-2024: 12: 19 a.m. ధనుస్తా పుషయం 31-12-2024: 3: 57 నుండి 14-
1-2024: 8: 47 a. m వర్కు.
వాస్తతకర్తరి:డొల్గా కర్తరి 4-5-2024: 9: 36 am నుండి భర్ణి 3 వ పాద ప్రవశం, 11-5-2024: 6: 53
a.m వర్కు భర్ణి 3, 4, పాదాల్గ నడచు కాలము డొల్గా కర్తరి జరుగును.
61

నిజ కర్తరి 11-5-2024 6: 53 a.m నుండి 28-5-2024 వర్కు కృతితక 1 నుండి రోహిణి 1 వ పాదము
పూరిత అగు వర్కు జరుగును. రోహిణి 4 పాదాల్గ 8-6-2024 వర్కు జరుగును ఈ కాలములో అధిక
ఉషణము ఉండుటచే సమసత గృహ నిరామణ ప్నుల్గ ఆపవయుట మేల్గ, ఎందుకనగా చెకకల్గ,
ఇనుము,స్త్రమెంట్ట కలయికల్గ లో వాయకోచ సంకోచాల్గ ఉండుటచే నిరామణ లోపాల్గ ఏర్పడును. ఇది
శాసి అనుభవముతో ఇచిిన స్తచన. మిగత్య వివాహాది కారాయల్గ చేస్త్రకొన వచుిను
భార్త్ లో ఈ స్సరి గ్రహణముల్గ కనిపంచవు
1) 8-4-2024: సంపూర్ణ స్తర్యగ్రహణము–ర్షవతి 3 నక్షత్రములో మీనరాశి– కనిపంచు
ప్రాంతముల్గ–ప్శిిమ యూర్ప్, ఉతతర్ అమెరికా ఎకుకవ భాగము, దక్షిణ అమెరికాలో ఉతతర్
భాగము, ప్స్త్రఫిక్, అటాాంటిక్, ఆరికటిక్,
2) 18-9-2024: పాక్షిక చంద్రగ్రహణము – పూరావభాద్ర 4 నక్షత్రములో మీన రాశి – కనిపంచు
ప్రాంతముల్గ –యూర్ప్, దక్షిణ ఆగేనయ ఆస్త్రయా, ఆఫ్రికా ఎకుకవ భాగము, ఉతతర్ అమెరికా,
ఎకుకవగా దక్షిణ అమెరికా, ప్స్త్రఫిక్, అటాాంటిక్, హిందూమహాసముద్రము, ఆరికటిక్, అంటారికటికా
3) 2-10-2024: పాక్షిక స్తర్య గ్రహణము హసత 2 నక్షత్రములో కనాయరాశి – నైరుతి దక్షిణ అమెరికా,
ఫస్త్రఫిక్, అటాాంటిక్, అంటారికటికా,
4) 14-3-2025: సంపూర్ణ చంద్రగ్రహణము: ఉతతర్ 1 నక్షత్రము: కనాయరాశి, కనిపంచు ప్రాంతముల్గ:
యూర్ప్ ఎకుకవ భాగము, ఈశానయ ఆస్త్రయాభాగము, ఆసేరలియా ఎకుకవ భాగము, ఆఫ్రికాలో ఎకుకవ
భాగము, ఉతతర్ అమెరికా ఎకుకవ భాగము, దక్షిణ అమెరికాలో ఎకుకవ భాగము, ప్స్త్రఫిక్, అటాాంటిక్,
ఆరికటిక్, అంటారికటికా,
5) 29-3-2025: పాక్షిక స్తర్యగ్రహణము--ఉతతరాభాద్ర -మీనరాశిలో - కనిపంచు ప్రాంతముల్గ:
యూర్ప్ ఎకుకవ భాగము, ఉతతర్ ఆస్త్రయా, వాయువయ ఆఫ్రికా, ఉతతర్ అమెరికా ఎకుకవ, అటాాంటిక్,
ఆరికటిక్.
మకర్ సంక్రమణ ఫలితముల్గ: 14-1-2025 ఉద. గం. 8: 47 క్రోధి నామ సం. పుషయమాస, బహుళ్
పాడయమి, మంగళ్ వార్ము, పునర్వస్త 4, విషకంబ యోగము, బాలవ కర్ణము, కరాకటక రాశి,
కుంభ లగనమందు, ప్గల్గ, ఉదయము ప్రవశము.
ఫలితముల్గ: మంగళ్వార్ము – వారాధిప్తి కుజుడు కావున – మహోదర్ నామము, చోరులకు
కీడు, మార్షడు దళ్ స్సననముచే మహాభీతి కల్గగును, వయధ, దురిాక్షము, చోర్ భయము కల్గగును.
62

కర్ణ ఫలము: బాలవ కర్ణము-ర్కత వర్ణ వసి ధార్ణచే రోగదాయకము, చందన లేప్నముచే, విష
నాశనము, జాజి పుషప ధార్ణచే స్తశోభనము, ముతయ ధార్ణచే శుభ దాయకము, వండి పాత్ర
భోజనము – స్తభిక్షకర్ము, పాయసము భుజించుటచే ప్శు నాశనము, అర్టి ప్ండు భుజించుట
వలన - ఫల నాశనము, బిండి అను ఆయుధము ధరించుటచే చతుష్ట్పద జంతువుల్గ నశించును, ర్కత
వసిము ధరించడము వలన మహా యుదధదాయకము, పులి వాహనముచే అర్ణయము నందు మృగ
నాశనము, క్రోధ ముఖముచే జన నాశనము, కూరుిని ఉండుట వలన మధాయర్ాము, దక్షిణ గమనము
వలన దక్షిణ దేశములకు కీడు.
తిథి ఫలము: బహుళ్ పాడయమి కావున-శుభప్రదము, కృషణ ప్క్షము కావున స్తభిక్షము, క్షేమము,
ఆరోగయము; నక్షత్ర ఫలము: పునర్వస్త 4 విరోధము కల్గగును, ప్రాత: కాలము చే రాజయ నాశనము.
కుంభ లగనము వలన - ప్ంటల్గ పుషకలముగా ప్ండును.
ఉప్నాయకుల్గ:1. పురోహితుడు: కుజుడు, 2. ప్ర్తక్షకుడు: చంద్రుడు, 3. గణకుడు: బుధుడు, 4.
గ్రామపాలకుడు: శని,5.దైవజుాడు: శుక్రడు, 6.రాష్ట్రాధిప్తి: కుజుడు:7. సర్వదేశోదోయ గాధిప్తి: శని ,
8. జంతు శాఖ కుజుడు, 9. ప్శుసంవర్ధక శాఖ –శుక్రడు: 10. దేవాదాయ శాఖ –కుజుడు. 11.
పురుష్ట్ధిప్తి: శుక్రడు, 12. గ్రామనాయకుడు: చంద్రుడు, 13. వస్సిలకధిప్తి: గురుడు, 14.
ర్త్యనధిప్తి: శని 15. అటవీశాఖ: ర్వి, 16. జంగమాధిప్తి: కుజుడు; 17. సరాపధిప్తి: బుధుడు, 18.
మృగాధిప్తి: శుక్రడు: 19. శుభాధిప్తి: కుజుడు, 20. సీిలకధిప్తి: శుక్రడు, 21.గుర్రాలకధిప్తి: శని.
ప్రభవాద 60 సంవతార్ముల కాల చక్రములో శ్రీ క్రోధి నామ సంవతార్ము 38 వది వర్ష లగనము
ప్రిశీలించగా ధనుర్ాగనము మూల 4 పై కలదు. లగానధిప్తి గురుడు ప్ంచమములో భర్ణి 4పై కలడు,
వక్ర బుధుడు 7-10 అధిప్తిగా అశవని 1 పై, గురుని కలయిక. శని ఆచాఛదన గలదు. తృతీయములో 5-
12 అధిప్తి కుజుడు, 2-3 అధిప్తి సవక్షేత్ర శని కలయిక, చతురాథధిప్తి గురుడు ప్ంచమములో, చతుర్థ
ములో భాగాయధిప్తి ర్వి, అషుమాధిప్తి చంద్రుడు, షషి ల్లభాధిప్తి శుక్రడు, రాహువు తో గలరు.
ప్ంచమాధిప్తి కుజుడు తృతీయములో సవక్షేత్ర శని కలయిక, షష్ట్ిధిప్తి శుక్రడు చతుర్థములో
ఉతరాభాద్రపై కలడు కుజ దృష్ఠు షష్ట్ినికి కలదు., ర్వి, చంద్ర , రాహు కలయిక; అషుమాధిప్తి చంద్రుడు
ర్షవతి 3 పై ఉండి ర్వి, శుక్ర రాహు కలయికలో కలడు రాహు దృష్ఠు అషుమానికి కలదు. భాగాయధిప్తి ర్వి
ర్షవతి 3 పై ఉండి చంద్ర, శుక్ర , రాహు కలయిక. భాగయ స్సథనానికి కుజ, శని, గురు, దృషుుల్గ కలవు.
ల్లభాధిప్తి శుక్రడు చతుర్థములో ర్వి, చంద్ర, రాహు కలయికలో కలడు. ల్లభానికి గురు, బుధుల
63

దృష్ఠు కలదు. వయయాధిప్తి కుజుడు శతభిషము 4 పై ఉండి తృతీయాధిప్తి శని కలయిక, శని దశమ
దృష్ఠు వయయానికి కలదు.
వర్షలగనము దేశ ప్రజల ఆరిథక ప్రిస్త్రథతి బాగు ప్డే గ్రహస్త్రథతి, దేశ నాయకుల మధయ స్సఫలయత
కల్గగును, పాలనా వయవహార్ముల్గ ఆరిథకాభివృదిే నిచుిను. దేశ క్షేమ నిర్ణయాల్గ ప్రజార్ంజకముగా
ఉండును, దేశ స్సర్వభౌమాధికార్ము ప్టిషుప్డును.
వాయపార్ బాయంకింగు విధానములో ప్ల్గ మారుపల్గ చోట్ట చేస్త్రకొనును, రాషర వనరుల లబిధ
చేకూరును. ఆరిథకాభివృదిే ర్షట్ట పెరుగును. ప్నునల్గ - ఖరుిలపై సమతులయత పాటించే కాలము,.
విప్ావ ర్చనలతో పాట్ట, ఆధాయతిమక ర్చనల్గ స్సగు కాలము, వాహన ప్రమాదముల శాతము
పెరుగును. నూతన స్సంకేతిక విధాన వృదిధ కల్గగును, సంఘ వయతిర్షక వయకుతల విజృంభణ చవి
చూచెదరు. దేశ సరిహదుే తగవుల్గ పడ చూపును
రోడుా - ర్హదారుల్గ స్తగమము అగు స్తచన. ప్ంటల్గ సమృదిధగా ప్ండును, గృహ, భూ సంబంధ
వయవహార్ముల్గ జటిల మగును. ట్రానుా పోరుు ర్ంగములో పెను మారుపల్గ కల్గగును. ప్రభుతవ
ప్రతయరుథల కూటముల్గ ఏర్పడు స్తచన.
శిశు కేాశాల్గ స్తచితము, జీవన వృదిధ ర్షట్ట పెరుగు స్తచన, బులియన్ మారకట్ మొగుు చూపును,
సంగీత - స్సహితయ ర్ంగాల్గ సమ స్సథయిలో ఉండే స్తచన, విదాయలయాల్గ పురోభివృదిధ స్తచితము,
ఆరోగయ కేంద్రముల్గ ఆధునికీకర్ణకు నోచు కొనును. రోగాల వృదిధ అరికటుబడును, ప్రజారోగయముపై
శ్రదే వహించవలస్త్రన కాలము, సముద్ర సేన ఉననతి కల్గగును, కారిమక వర్ు సమసయల్గ ప్రిష్ట్కర్మగు
స్తచనల్గ, విదేశీ లబిధ స్తచితము, ఆందోళ్నల్గ అరికటుబడును,
దేశ విదేశీ సంబంధాల్గ బాధకానికి లోనగును, ఆశించి నంతగా విదేశీ ఒప్పందాల్గ అనుకూలము
కాదు. ఎకుకవగా కృష్ఠ చేయాలి. యుదధము శాంతి అనునది సమస్సయతమకముగా ఉండును. సెప్ుంబర్
న్ల జాగ్రతత వహించవలస్త్రన కాలము, సేనహ సంబంధాల్గ వయతిర్షక ఫలిత్యల్గ ఇచుిను, మంత్రి
మండలిలో భేదాభిప్రాయాల్గ కల్గు స్తచన. పోలీస్త శాఖ బాధకానికి లోనగును
ఆతమ హతయల శాతము పెరుగును, ప్రభుతవ వయతిర్షక సంఘటనల్గ చోట్ట చేస్త్ర కొనును, ప్రభుతవ వయతిర్షక
వాదుల్గ బయట ప్డుదురు, ర్క్షణ శాఖకు సవాల్గ వంటి కాలము, రైలేవ ప్రయాణీకులకు సమసయల్గ
అధిక మగును.
64

నాయయ సలహాల్గ, నాయయవతతల నిర్ణయాల్గ కఠోర్ముగా ఉండే స్తచన, కోరుు ల్లవాదేవీల్గ జటిల
మగును, ధర్మ సంసథల్గ ఇర్కాటములో ప్డే స్తచన. ప్రభుతవ ధారిమక సలహాదారుల స్త్రథతి, ధర్మ
సంబంధ వయవహార్ముల్గ, దేవాలయ శాఖలలో అనుకూల ప్రిణామమునకు ఎకుకవ కృష్ఠ చేయ
వలెను. మంత్రి మండలిలో మారుపల్గ కల్గగును. విదేశీ వయవహార్ముల్గ ఆచి తూచి వయవహరించిన
అనుకూల మగును. విమాన యాన సంసథలలో మారుపల్గ అవసర్ము, వాయు ప్రయాణ ప్రమాదాల్గ
స్తచితము.
ప్రభుతవ ఉదోయగుల్గ మనోవైకల్లయలకు గురి అగు స్తచన, వారి సేవల్గ ఆటంకాల్గగా ఉండును,
పాలకుల్గ క్రియా శీలక నిర్ణయాల్గ తీస్త్రకొన్వ కాలము, బాయంకుల్గ సతబధతకు లోనగును.
పార్ామెంట్ట నూతన కార్య వర్ు ప్రణాళకలకు స్త్రదధప్డే కాలము, విదేశీ పెట్టు బడుల్గ
స్సనుకూలమయయ కాలము, విదేశీ సహకార్ లబిధ స్తచితము,
సంఘ వయతిర్షక శకుతల విజృంభణ కల్గగును, న్వరాల్గ అధికము, బాాక్ మారకట్ పుంజుకొనును,
హతయల్గ ఎకుకవ స్తచన.

జగలాగనము: వృశిికము అనూరాధ 2 పై కలదు, లగానధిప్తి కుజుడు 4 ఇంట సవక్షేత్ర శని తో కలడు,
చతుర్థములో సవక్షేత్ర శని పూరావభాద్ర 1 పై కలడు. కుజ కలయిక, ప్ంచమములో 8-11 అధిప్తి వక్ర
బుధుడు ర్షవతి 4 పై ననూ, 7-12 అధిప్తి శుక్రడు ఉతతరాభాద్ర 4 పై ననూ, రాహువు ర్షవతి 2 పైనను
కలస్త్ర ఉండెను. షషిమములో 2-5 అధిప్తి గురుడు భర్ణి 4 పై ననూ, దశమాధిప్తి ర్వి అశవని 1 పై
ననూ కలరు, భాగాయధిప్తి చంద్రుడు అషుమములో మృగశిర్ 4 పైననూ, ల్లభములో కేతువు హసత 4
పైననూ కలరు. గురు దృష్ఠు 10, 12, 2 రాశులపై కలదు, శని దృష్ఠు 6, 11, 1 పై కలదు. రాహు దృష్ఠు 9,
11, 1, రాశులపై కలదు. చంద్రుడు బాధకుడిగా అషుమ స్త్రథతి, నవాంశలో నీచ, గురు, శుక్ర కలయిక.
దేశ ఆంతర్ంగిక స్త్రథతి సమనవయ లోప్ము కల్గగుచుండును, దేశ పాలనా వయవహార్ముల్గ
నిరమహమాటంగా అమల్గ జరిపే గ్రహస్త్రథతి, దేశ క్షేమము కొర్కు కఠిన నిర్ణయాల్గ తీస్త్రకొన్వ కాలము.
దేశ ప్రజల్గ వైర్స్ బారిన ప్డే స్తచన, అయిననూ కోల్గకొన్వ స్త్రథతి, ప్నునల రూపేణా ఆదాయవృదిే,
ఖరుిల్గ అధికము అగును. ర్వాణా ర్ంగములో అప్శ్రుతుల్గ కల్గగును, మోటారు, రైలేవ శాఖలలో
ప్రమాదాల శాతము పెరుగును. స్సుక్ మారకట్ మంద గమనము ఆట్ట పోట్టల్గ తప్పవు, వారాత ప్త్రికల
నిర్వహణ స్సమానయము.
65

ట్రానుా పోర్ు ర్ంగములో ఆందోళ్నల్గ చోట్ట చేస్త్ర కొనును, ప్రభుతవ ప్రతయరుథల మధయ విభేదాలతో
కూడిన కూటముల్గ ఏర్పడును, గృహ, భూసంబంధ వయవహార్ములలో సమసయల్గతపననము కాగలవు.
ఖనిజ వనరుల వలా లబిధ కల్గగును.
కళ్ల ప్రాంగణముల్గ వృదిే పందును, సంగీత అనుబంధ కళ్ల్గ ప్రాచుర్యము పందును, శిశు
కేాశాల్గ స్తచితము, ఆభర్ణాల అమమకాల్గ పెరుగును, విదాయరిథ వర్ుములో అలజడుల్గ స్తచితము.
అలజడుల్గ అరికటుబడును, శసి విదయల్గ మెరుగు ప్డును, రోగాల్గ వాటి ఉధృతి తగుును, విదేశీ
సహకార్ లబిధ స్తచితము.
విదేశీ వయవహార్ముల్గ ఆచి తూచి వయవహరించవలస్త్రన గ్రహస్త్రథతి, సేనహసంబంధముల్గ ఎకుకవ
శాతము వయతిర్షకతల్గ చోట్ట చేస్త్ర కొనును. మంత్రితవ శాఖలలోనూ, పలీస్త శాఖలలోనూ అనను
కూలత పడచూపును.
ఆతమ హతయల శాతము పెరుగును. పాలకులకు, అధికారులకు మానస్త్రక వైకల్లయల్గ కల్గగును
వాయుప్రమాదాల్గ స్తచితము, నిగూఢ చటాుల్గ రూపందే గ్రహస్త్రథతి, ఇతర్ రాషర వాయపార్ముల్గ
సమస్సయతమక మగును, ప్రభుతవ ధారిమక సలహా దారుల స్త్రథతి బాధకానికి లోనగును.
పాలకుల నిర్ణయాల్గ కార్య రూప్ము దాలేి గ్రహ స్త్రథతి, చతురివధ బలగముల్గ ప్టిషిప్డును,
బాయంకుల్గ వనుకంజలో ఉండును.
పార్ామెంట్ట క్రియాశీలక నిర్ణయాల్గ అమల్గ జరిపే కాలము, చటు సభలలో మారుపల్గ చేరుపల్గ
జరుగును.
ధారిమక సంసథలను, అనాధ శర్ణాలయాలను ఆదుకోవలస్త్రన గ్రహస్త్రథతి, వాహన చోరుల్గ అధికము,
ఖరుిల్గ అధికమగును.
రాజాది నవ నాయకుల ఫలితముల్గ 2024-25

1) రాజు: కుజుడు – అగినకి వాయువు స్సయమగునట్టా దేశములోని ప్టుణాల్గ, ప్లెాల్గ, వనాల్గ,


దహనమవుత్యయి. అగిన భయము అధికముగా ఉంట్టంది, వరాషల్గ తకుకవ, కూర్గాయల్గ,
ధానయ జాతుల్గ, ఆహార్ ప్దారాధల్గ, ఎకుకవ ధర్ ఉండి స్సమానయ ప్రజలకు అందుబాట్టలో
ఉండవు. నాయకులలో మైత్రి సననగిలిాతుంది. చోర్భయము కిడానపుల్గ ఎకుకవగా
ఉంటాయి. సస్సయల్గ అభివృదిే చెందవు, రోగభయము, సర్ప భయము అధికముగా ఉండును.
66

2) మంత్రి: శని – వరాషల్గ మధయమముగా కురుస్సతయి. సస్సయల్గ సవలపముగా ఫలిస్సతయి, ప్రజల్గ


పాప్ కారాయసకుతల్గ అవుత్యరు, ప్రజలకు పేదరికము ఉంట్టంది, ప్శువులకు పీడ
కల్గగుతుంది.
3) సేనాధిప్తి: శుక్రడు – చకకని వరాషల్గ కురిస్త్ర, సస్సయల్గ సమృదిధగా ఫలిస్సతయి. దేశము
స్తభిక్షముగా ఉంట్టంది, వస్తతవుల్గ సర్సమైన ధర్లకు లభిస్సతయి, సీి పురుషుల్గ
శృంగార్ముపై ఆసకిత చూపుత్యరు, సంతుషుు లవుత్యరు,
4) సస్సయధిప్తి: కుజుడు – దేశము అంత్య చకకగా, సమృదిధగా వరాషల్గ కురిస్త్ర ఎర్ర ధానాయల్గ -
సననని ధానాయల్గ, వరు శనగ, శనగ మొదలైనవి ప్ండుత్యయి. ఎర్ర భూములోా ప్ంట బాగా
ప్ండుతుంది.
5) ధానాయధిప్తి: ర్వి – ధర్ల్గ పెరుగుత్యయి, ప్రజలకు భయము కల్గగుతుంది. ఎరుపు ప్ంట
పుషకలముగా ఫలిస్తతంది.
6) అరాాధిప్తి: శుక్రడు – దేశ మంత్య మంచి వరాషల్గ కురిస్త్ర, చకకని ప్ంటల్గ ప్ండుత్యయి, ధర్
వర్ల్గ ప్రజలకు అందుబాట్టలో ఉంటాయి. తెలాని ధానాయల్గ బాగ ఫలిస్సతయి, ప్రభువుల్గ
నాయయ మార్ుములో సంచరిస్సతరు, ప్రజల్గ ఆరోగయముగా క్షేమముగా ఉంటారు.
7) మేఘాధిప్తి: శుక్రడు – అధికముగా వరాషల్గ కురుస్సతయి. కరువు లేకుండా అందరికి తుష్ఠుని
- పుష్ఠుని కలిగించే ఆహార్ము లభిస్తతంది. ప్ంటల్గ సమృదిధగా ఫలిస్సతయి. ప్రజల్గ ఆరోగయ
వంతుల్గగా ఉంటారు. ప్శువుల్గ పుషకలముగా పాలిస్సతయి.
8) ర్స్సధిప్తి: గురుడు - చందన, కరూపర్ము, కుంకుమ పువువ, మొదలైన ర్స వస్తతవుల్గ,
ప్రజలకు స్తలభముగా అందుబాట్టలో ఉంటాయి, చకకని వరాషల్గ కురుస్సతయి, ఆవుల్గ
సమృదిధగా పాల్గ ఇస్సతయి, అనిన సస్సయలకు పుషకలముగా వరాషల్గ కురుస్సతయి. వృక్ష జాతుల్గ
ఫలిస్సతయి.
9) నీర్స్సధిప్తి: కుజుడు - కస్తతరి, రాగి, ఎర్ర చందనము, ప్గడము, బంగార్ము, కుంకుమ,
ప్శుపు, ఎర్రని వస్సిల్గ, అభివృదిే పందుత్యయి.

సర్షవజనాః స్తఖినోభవంతు
67

శ్రీ క్రోధినామసంవతార్ంలో దేశ-రాషర శుభాశుభముల్గ


(09-04-2024 నుండి 29-03-2025 వర్కు)
డా॥ కె. యన్. స్తధాకర్రావు+91 72076 12871)
సంవతార్ ఫలము: శోా॥ అవిసంతతయః క్రోధివతార్ష ససయవృదధయః ।
దంప్తోయ రలవర్మనోయనయం నృపాణం చ ప్ర్సపర్మ్ ॥
త్యతపర్యము: ఈ క్రోధినామసంవతార్మునందు ప్ంటల్గ, అభివృదిధ అంతంతమాత్రముగా ఉండును.
దంప్తుల్గనూన, ఆయా రాషరపాలకుల్గనూన ప్ర్సపర్ము ఒకరితోనొకరు విరోధము కలిగియుందురు.
ప్రభవాది 60 సంవతార్ములలో 38వది క్రోధిసంవతార్ము. అరిషడవరాులలో ఒకటైన క్రోధము ఇతరులకు
అసహనానిన కలిగించేది, కోప్సవభావానిన పెంచేది.

ర్వి శుక్ర ర్వి


కుజ శుక్ర లగనం
బుధ రాహు గురు బుధ
శని శని గురు
చంద్ర రాహు

వర్షలగనం కుజ జగలాగనం


(స్సయన) (స్సయన)
సవయరాశిచక్రం సవయరాశిచక్రం చంద్ర
లగనం

కేతు కేతు

వర్షలగనకుండలి ప్రిశీలన వలన ప్రకృతి నడవడిక, ఎదుర్యయ ఉప్ద్రవముల్గ, మనుషయప్రవర్తన,


సమాజపోకడల్గ, ప్ంటల్గ, వర్షముల్గ, ప్ర్వదినముల్గ మొదలైన వివర్ముల్గ తెలియును.
జగలాగనకుండలి ప్రిశీలన వలన ప్రభుతవ ప్నితీరు, ర్క్షణవయవసథ ప్నివిధానము, ఆరిథకసమాచార్ము,
యుదధముల్గ, రాజకీయవివర్ముల్గ తెలియును.
వర్షలగన విశేాషణ: వర్షలగానధిప్తి శని, చతుర్థ, ఏకాదశస్సథనాధిప్తియగు కుజునితో కలిస్త్ర తృతీయమగు
మీనంలో స్త్రథతి. అషుమాధిప్తి ర్వి షషి, నవమాధిప్తియగు బుధునితోను, ప్ంచమ, రాజాయధిప్తియగు
68

శుక్రనితోను సంయోగం మేషంలో. ర్వి, బుధ, శుక్రలతో రాహువు కలయిక మరియు సప్తమాధిప్తియగు
చంద్రునితోను. ఈ సంయోగములవలన రాషరప్రభుతవము అన్వకసమసయల న్దురకను స్తచనల్గననవి.
సప్తమాధిప్తి చంద్రుని (ప్రతిప్క్షము) చతుర్థకేంద్రములో కలయిక ప్రతిప్క్షంవారి బలము స్సమానయమన్వ
గ్రహించగలము. మరియు రండుప్క్షముల్గ బలహీనమగును. మిశ్రమప్రిస్త్రథతి ఏర్పడగల స్తచనల్గననవి.
ధనాధిప్తి శని తృతీయస్త్రథతి వలన రాషర ఆరిథకస్త్రథతి స్సమానయం మరియు ఆందోళ్న ప్రిస్త్రథతుల్గండును.
తృతీయములో చతుర్థ, వాహనాధిప్తియగు కుజునితో సంయోగము అప్పటి కవసర్మగు ప్రిస్త్రథతులను
స్తలభముగా సమరిథంచుకోగల అవకాశముననది. ఋణబాధల్గ అధికమగును. ప్రజలకిచిిన
వాగాేనములమేర్ కొనినసంక్షేమప్థకముల్గ ప్రవశపెటుగలరు. ఇతర్రాషరములతో సంబంధముల్గ
సంతృపతకర్ంగా ఉండవు. ఈ విషయములలో కోరుుప్రమేయము, జ్యకయముల్గ అనివార్యమగును.
జగలాగన విశేాషణ:
జగలాగానధిప్తి (వృషభం) శుక్రడు, అషుమ, ల్లభాధిప్తియగు గురునితో ప్రివర్తన పందటం, భాగయ,
రాజాయధిప్తియగు శనితో సంయోగం చెందటం స్త్రథర్మైన, చకకని ప్రిపాలన జర్గగలదని స్తచిస్తతననవి.
ధన, ప్ంచమాధిప్తియగు బుధుడు చతుర్థ, వాహనాధిప్తియగు ర్వితో కలస్త్ర బుధాదితయయోగము
ఏర్పడినది. లగన, షష్ట్ిధిప్తి శుక్రని ఉచిస్త్రథతి మీనంలో శనితో కలయిక. అందువలన దేశ ఆదాయముల్గ
వృదిధ చెందుతూ, ఆరిథకర్ంగంలో పురోభివృదిధ ఉండగలదు. ఈ కలయిక వలన ప్నునల వస్తల్గ
అధికమగును. మరియు నూతనప్నునల్గ కూడా విధించే అవకాశముననది.
కుజుని వీక్షణ చతుర్థమగు స్త్రంహంపై మరియు చంద్రుని స్త్రథతి, గురుశుక్రల ప్రివర్తన వలన జల్లశయముల్గ
మధయమంగా ఉండగలవు. ఈ కార్ణము వలన జలవివాదముల్గ అధికమగును. గృహనిరామణముల్గ,
ప్రాజెకుుల్గ మందకొడిగ స్సగును. మరియు భూవివాదముల్గ పెరుగుటయ కాక ప్రభుతవసథల విషయములలో
కూడ వివాదముల్గ ఏర్పడు స్త్రథతుల్గండును.
ప్ంచమాధిప్తి వయయస్త్రథతి వలన ప్రభుతవనిర్ణయములకు కోరుు ప్రమేయముల్గ అధికమగును. సప్తమ,
వయయాధిప్తి కుజుడు దిగబలము వలన ప్రతిప్క్షముల్గ బలప్డును. మరియు ఇతర్దేశములతో
వాణిజయప్ర్మగు ఒప్పందముల్గ ఉండగలవు. క్రీడార్ంగములో కూడా అభివృదిధ ఉండగలదు. స్తమారుగా
మన దేశ కీరితప్రతిషిల్గ పెరిగే అవకాశముననది.
69

భాగయ, రాజాయధిప్తి శని లగానధిప్తియగు శుక్రని కలయిక ల్లభస్సథనమగు మీనరాశిస్త్రథతి కార్ణాన


అనయదేశములతో వాణిజయసంబంధిత ఒప్పందముల్గ చేస్తకున్వ అవకాశముల్గ మెండుగా ఉనానయి.
మరియు దేశములో ర్వాణాసదుపాయముల్గ కూడా పెర్గగలవు.
వర్షలగన, జగలాగన అధిప్తుల్గ శనిశుక్రల్గ మిత్రుల్గ. అందువలన కేంద్ర, రాషరప్రభుతవముల్గ మైత్రితో
స్సగును.
సర్వగ్రహముల అనుగ్రహము మనందరిపై ప్రసరించాలని భగవంతుణిన మనఃస్తఫరితగా ప్రారిథస్తతనానను.
సర్షవ జనాః స్తఖినో భవంతు । సర్వమంగళ్వని భవంతు । లోకాః సమస్సతః స్తఖినో భవంతు ॥

అయనాంశ – స్సయన, నిర్యన రాశి చక్రముల్గ

ఆకాశములో స్తరుయడు ప్రిభ్రమించే మారాునిన “ర్వి మార్ుము” అందురు. అంటే స్తరుయడు ప్న్నండు
రాశులగుండా ప్రయాణించి ఏడాదికి ఒక చుట్టు తిరిగి వచేి మార్ుము. ఇది స్త్రథర్ంగా ఉంట్టంది
(వాసతవానికి ఇది స్తరుయని చుటూు తిరుగుతునన భూకక్షా). ఈ ర్వి మారాునిన 23 ½ డిగ్రీల వాల్గలో
భూమధయ ర్షఖ రండు బిందువుల వదే ఖండిస్తతంది. ఈ ఖండన బిందువులను “విషవతుతల్గ”
(equinoxes) అని అందురు. ఒకటి వసంత విషవతుత, రండు శర్దివషవతుత. వసంత విషవతుతను (ఉతతర్
విషవతుత) ప్రార్ంభ బిందువుగా సీవకరించి రాశి చక్రనిన 12 భాగాల్గ చేసే ప్దధతిని “స్సయన” రాశి
చక్రము అందురు. ఈ బిందువు స్త్రథర్ంగా ఉండదు. సంవతారానికి 50.24 సెకనుల చొప్పున ఈ బిందువు
స్తమారు 26,000 సంవతారాలకు ఒకస్సరి రాశి చక్రము మొతతము పూరితగా తిరుగుతుంది. అశివనాయది
నక్షత్రాల ఆధార్ంగా ఏర్పడిన రాశి చక్రనిన “నిర్యన” రాశి చక్రము అని అందురు. ఇది స్త్రథర్మైన రాశి
చక్రము. స్సయన రాశి చక్రనికి, నిర్యన రాశి చక్రనికి గల దూరానిన “అయనాంశ” అని అందురు.
లహరి అయనాంశ ర్తత్యయ స్తనన అయనాంశ క్రీ.శ. 285 సం. ఆదివార్ం 22.3.285 నాటి 21 గం. 27
ని. (IST) స్సయన ర్తత్యయ, నిర్యన ర్తత్యయ చిత్యత నక్షత్ర స్తఫటం 1800 0’ 03” ఒకటే అయినది. భార్త
ప్రభుతవము వారు ఏరాపట్ట చేస్త్రన Calendar Reforms Committee నిర్ణయించినది కూడా క్రీ.శ.
285 సం. కావున ఇదియ సరియైనది. నిర్యన ప్దేతి ర్తత్యయ లగన స్తఫటం, భావ స్తఫటం, గ్రహ స్తఫటం
నిర్ణయించడానికి అయనాంశ తప్పనిసరిగా అవసర్ముననది. పాశాితయ (Western) జ్యయతిషయం లో
స్సయన ప్దేతిని, వైదిక (Vedic) జ్యయతిషయం లో నిర్యన ప్దధతిని అనుసరిస్తతనానరు
.
డా॥ కె. యన్. స్తధాకర్రావు రావు:
70

క్రోధినయబ్దే ససయసమృదధయః
(సంవతార్ ఫలిత్యల్గ - దేశ గోచార్ం)
డా. వి. యన్. శాస్త్రి (M):9866 24 2585

శోా . క్రోధయబ్దే సతతం రోగాః సర్వససయ సమృదధయః


దంప్తోయరలవర్మనోయనయం ప్రజానాం చ ప్ర్సపర్ం.
క్రోధినామ సంవతార్ములో ప్రజల్గ ఎలాప్పుడు రోగపీడితులగుదురు. సర్వ ససయముల్గ సమృదిధగా
ప్ండును. దంప్తుల్గ ప్ర్సపర్ము కలహించుకొందురు. ప్రజల్గ కలహించుకొందురు
09-04-2024 మంగళ్ వార్ం – సవస్త్రత శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవతారాది
(08-04-2024 సోమ వార్ం రాత్రి గం:11: 51 ని. లకు పాడయమి తిథి ప్రవశం)

చంద్ర ర్వి బుధ(వ) కుజ శని


రాహు శుక్ర బుధ(వ)
గురు
లగనం
శని కుజ క్రోధి నామ సంవతార్ం ర్వి కేతు
08-04-2024 నూయ ఢిలీా ,
చంద్ర
ఇండియా 28N36 / 77E12 నవాంశ
ఆయానాంశ 24:11-41
23:51
రాహు

లగనం కేతు గురు శుక్ర

లగనం Ak Amk Bk Mk Pk Gk Dk
ధనస్తా చంద్ర ర్వి గురువు శని కుజ శుక్ర బుధ
02:24 25:12 25:12 24:50 20:16 18:53 10:16 00:34
71

సవస్త్రతశ్రీ చాంద్రమాన - ప్రభవాది 60 సంవతారాల కాల గణనంలో 38వది (అషు త్రిమశతతమ) యయిన
క్రోధి నామ సంవతార్ం మీనరాశిలో 25°-12' వదే ర్విచంద్రుల కలయికతో నూయఢిలీా కేంద్రంగా 08-
04-2024 సోమ వార్ం రాత్రి గం11:51ని”కు చైత్రశుదధ పాడయమితో ప్రార్ంభం అవుతోంది.
దేశగోచార్ంలో 02:24 వదే ధనూ రాశిలో లగనం స్తఫట మవుతూ మేష నవాంశను పందింది.
లగనం కేతు నక్షత్రంలో స్తఫటం కావడం లగానధిప్తి ప్ంచమంలో వరోుతతమ బుధునితో స్త్రథతం వలా .
ప్రజలలో సనాతన ధర్మం వలిా విరుస్తతంది. దేశం అనిన ర్ంగాలలో పురోగతి స్సధిస్తతంది.

దివతీయం వారిషక రాబడిని తెల్గపుతుంది. దివతీయాధిప్తి శని తృతీయం కుంభం, సవస్సథనం,


మూలత్రికోణం లో బలంగా యునానడు. ప్ంచమ – దావదశ స్సథనాధిప్తి కుజుని తో కలవడం వలా
విదేశీ పెట్టుబడుల్గ ముఖయంగా ర్క్షణ ర్ంగంలో స్సధయం. ఒక బలమైన ఆరిధక వయవసథకు పునాది.
తృతీయం రోడుా, ర్వాణా, రైలేవల్గ, విమానయానం, కమూయనికేషన్ా, ఇనఫర్షమషన్ టకానలజి మీడియా
ర్ంగాలను స్తచిస్తతంది. ఈ ర్ంగాల షేర్ మారకట్ పెట్టుబడుల్గ పుంజుకున్వ అవకాశం.
చతుర్థం విదయ, వయవస్సయం, గృహనిరామణ ర్ంగం, భూముల్గ, గనుల్గ, భూకంపాలను స్తచిస్తతంది.
ప్రతిప్క్షం స్త్రథతి కూడా చతుర్థం నుంచి తెల్గస్తకోవచుి. చతురాథధిప్తి గురువు ప్ంచమంలో స్త్రథతి.
విదాయ కార్కుడు, వరోుతతమ బుధుడు గురువుతో సంయోగం వలా నైపుణయ అభివృదిధ తర్గతులకు (Skill
Development Courses) ప్రోత్యాహం లభిస్తతంది. రాహు-శుక్రల సంయోగం వలా స్త్రనిమా
ప్రిశ్రమ కు ఊతం.
ప్ంచమాధిప్తి కుజుడు తృతీయం లో శని తో కలవడం వలా ఉననత విదాయర్ంగంలో ఆంగాం నుంచి
ప్రాంతీయ భాష లోకి మార్ష ప్రభుతవ ప్థకం తీవ్ర వతితడి న్దురోకవలస్త్ర రావచుి. విదాయరుథలలో
ఉత్యాహం ఉనాన సకరాయల విషయంలో ఇంకా శిశు సంక్షేమం లోనూ పురోగతి మందకొడిగా
స్సగుతుంది. సీి సంక్షేమ కార్క గ్రహం శుక్రడు రాహువుతో యుతి ఉచి స్త్రథతి వలా అన్వక ప్థకాల్గ
అమలవుత్యయి.
షషిం దేశీయ-విదేశీయ శత్రువులను, మన దేశానికి సంబంధించి నంతవర్కూ జాతీయ ఆరోగయం
(public health) ను చెబుతుంది. షష్ట్ిధిప్తి శుక్రడు చతుర్థం లో ఉచి లో నునాన, రాహువు, అషు
మాధిప్తి చంద్రునితో సంయోగం వలా శావస కోశ సంబంధిత వాయధుల్గ ప్రజవరిలేా అవకాశం. అయితే
72

ర్వి 7.54 రూపాల బలంగా నుండటం, లగాననికి గురు వీక్షణ వలా వాయధుల్గ నియంత్రణలో
నుండగలవు. ప్రభుతవ ప్ర్ంగా సతవర్ చర్యల్గ తీస్తకోబడత్యయి.
విదేశీ సంబంధాల్గ, ఒడంబడికల్గ, యుదధ వాత్యవర్ణం, ప్రతిప్క్ష పార్తుల్గ మొదలగు విషయాలను
సప్తమం స్తచిస్తతంది. సప్తమాధిప్తి వరోుతతమ బుధుడు లగానధిప్తి గురువుతో కలస్త్ర ప్ంచమం లో
నునానడు. ఇది శుభ ప్రిణామం. వివాహ సంబంధాలలో చటుబదధ ప్రోత్యాహం లభిస్తతంది. ప్రతిప్క్ష
పార్తుల అనైకయత వలా కేంద్ర ప్రభుతవ ఎజెండా: ఉమమడి పౌర్ సమృతి (Uniform Civil Code)
కార్యరూప్ం దాల్గస్తతంది. కాని అంత స్తల్గవు కాదు. అడుగడుగునా అభయంతరాల్గ వయకత
మవుతూంటాయి.
దశమం దేశగోచార్ంలో ప్రభుత్యవనిన, ప్రభుతవ ప్నితనానిన స్తచిస్తతంది. దశమ స్సథనంలో సహజ
అశుభ గ్రహంకేతువు, అధిప్తి బుధుడు వక్రించడం రాహువుతో ర్వి గ్రహణ యుకుతడు కావడంతో
బాట్ట వీక్షణ వలా దశమ స్సథనం కొంత బలహీన మవుతోంది. కేంద్ర ప్రభుత్యవనికి అడుగడుగునా
ఆటంకాల్గ ఎదుర్వుత్యయి. విదేశీ శకుతల ప్రభావం కూడా కొంత ఉంట్టంది. ప్రభుతవ అధికారుల్గ ఒతితడి
ఎదురోకవలస్తంట్టంది.
అషుమం ప్రభుతవం యొకక ఆయురాేయానిన తెల్గపుతుంది.అల్లాగే కరువు-కాటకాల్గ, అంట్టవాయధుల్గ
అకాల మర్ణాల వలా ప్రజలకు ఇబబందుల్గ కూడా స్తచిస్తతంది. అధిప్తి చంద్రుడు బలహీనమవడంతో
కేంద్ర ప్రభుత్యవనికి అడుగడుగునా ఆటంకాల్గ ఏర్పడత్యయి. కనీసం రండు (dual sign) సందరాాలలో
విదేశాలనుంచి ఎదురుదెబబ తగలవచుి లేదా ప్రభుతవంలో ప్రముఖులగురించి విచార్ం వలాడించ
వలస్త్ర రావచుి.
నవమం దావరా నాయయస్సథనాల్గ, మత, ధారిమక విషయాల్గ, శాసి విషయాల్గ మొదలగు అంశాల్గ
తెల్గస్తకోవచుి. నవమాధిప్తి ర్వి చంద్రుడితో ఒకే డిగ్రీలో యుతి. ర్వి బలంగా నునాన, రాహువుతో
కలయిక నవమానిన రండు సహజ పాప్ గ్రహాల్గ కుజ-శనుల వీక్షణ వలా . ఎవర్యినా నాయయాధికారి
ఆరోగయం క్షీణించ వచుి. దేవాలయాలలో అనవసర్పు జ్యకయం పెరుగుతుంది. మత మారిపడులకు
అవకాశం.
ఏకాదశం ప్రభుతవ ఆదాయానిన (fiscal) స్తచిస్తతంది. ల్లభ స్సథనాధిప్తి శుక్రడు ఉచి నవాంశలో
సవస్సథనం వలా, ఇంకా స్సథనానిన రండు శుభ గ్రహాల్గ గురు బుధుల వీక్షణ విదేశీ వాణిజయం ఊపు
అందుకొంట్టంది. ప్రభుతవ ఆదాయం పెరుగుతుంది.
73

దావదశానిన శని వీక్షణ, అధిప్తి కుజునితో యుతి కలస్త్ర దావదశభావం ఒకర్కంగా బలహీనంగా ఉంది
సరిహదుేలలో ర్హసయ విద్రోహ చర్యల్గ పెరిగే అవకాశం. విదేశీ విద్రోహ సంసథలనుంచి కూడా
సహకార్ం అంతర్ుత శత్రువులకు అందవచుి. ప్రభుతవం ఈ విషయములో తగు జాగ్రతతల్గ
తీస్తకోవాలి.
గ్రహణాల్గ: ఈ సంవతార్ం, సంపూర్ణ స్తర్య గ్రహణము, కంకణాకార్ స్తర్య గ్రహణము, పాక్షిక
స్తర్య గ్రహణం , సంపూర్ణ చంద్ర గ్రహణము, పాక్షిక చంద్ర గ్రహణము మొతతం 5 ఏర్పడుతునానయి.
ఇవమీ కూడా భార్త్ లో ఈ స్సరి కనిపంచవు. వివరాల్గ క్రింద చూదాేం.
1) 8-4-2024: సంపూర్ణ స్తర్యగ్రహణము–ర్షవతి 3 నక్షత్రములో మీనరాశిలో ప్డుతుంటే, క్రోధి
నామ సంవతార్ం ప్రార్ంభం. కనిపంచు ప్రాంతముల్గ–ప్శిిమ యూర్ప్, ఉతతర్ అమెరికా ఎకుకవ
భాగము, దక్షిణ అమెరికాలో ఉతతర్ భాగము, ప్స్త్రఫిక్, అటాాంటిక్, ఆరికటిక్, మెకిాకో లో తీక్షణత.
2) 18-9-2024: పాక్షిక చంద్రగ్రహణము – పూరావభాద్ర 4 నక్షత్రములో మీన రాశి – కనిపంచు
ప్రాంతముల్గ –యూర్ప్, దక్షిణ ఆగేనయ ఆస్త్రయా, ఆప్రికా ఎకుకవ భాగము, ఉతతర్ అమెరికా,
ఎకుకవగా దక్షిణ అమెరికా, ప్స్త్రఫిక్, అటాాంటిక్, హిందూమహాసముద్రము, ఆరికటిక్, అంటారికటికా
3) 2-10-2024: కంకణాకార్ స్తర్య గ్రహణము హసత 2 నక్షత్రములో కనాయరాశి – నైరుతి దక్షిణ
అమెరికా, ప్స్త్రఫిక్, అటాాంటిక్, అంటారికటికా,
4) 14-3-2025: సంపూర్ణ చంద్రగ్రహణము: ఉతతర్ 1 నక్షత్రము: కనాయరాశి, కనిపంచు ప్రాంతముల్గ:
యూర్ప్ ఎకుకవ భాగము, ఈశానయ ఆస్త్రయాభాగము, ఆసేరలియా ఎకుకవ భాగము, ఆప్రికాలో ఎకుకవ
భాగము, ఉతతర్ అమెరికా ఎకుకవ భాగము, దక్షిణ అమెరికాలో ఎకుకవ భాగము, ప్స్త్రఫిక్, అటాాంటిక్,
ఆరికటిక్, అంటారికటికా,
5) 29-3-2025: పాక్షిక స్తర్యగ్రహణము--ఉతతరాభాద్ర -మీనరాశిలో - కనిపంచు ప్రాంతముల్గ:
యూర్ప్ ఎకుకవ భాగము, ఉతతర్ ఆస్త్రయా, వాయువయ ఆఫ్రికా, ఉతతర్ అమెరికా ఎకుకవ, అటాాంటిక్,
ఆరికటిక్.
అధిక మాసం: 2023 శ్రవణం (18-07-2023 నుంచి 16-08-2023 వర్కు) అధికమాస
మయినందున క్రోధి నామ సంవతార్ంలో ఉండదు. శూనయ మాస్సల్గ తపపంచి శుభ కారాయలకు
ఆటంకం లేదు. తిరిగి 2026 ప్రాభవ నామ సంవతార్ంలో జేయషి మాసం అధిక మాసం కాగలదు.
74

ముఖయ ఖగోళ్ సంఘటనల్గ:


1) ఏప్రియల్ న్లలో ర్వి, కుజ, బుధ, శుక్ర, యూర్షనస్ ల మీద గురు శనుల సంయుకత ప్రభావం.
సంపూర్ణ స్తర్య గ్రహణం. అధిక ఉష్టణగ్రత, రాజకీయ, వాత్యవర్ణ మారుపల్గ, జల్లశయాలలో
ప్రమాదాల్గ. బుధుని వక్ర గతి వలా బాయంకింగ్, వాణిజయ ర్ంగాలలో కొంత నిసేతజం. స్తమారుగా
14 వ త్యర్తఖు నుంచి మొదలయియ న్ల్లఖరుకు అనిన గ్రహాల్గ కుంభ-మేష రాస్తలకు ప్రిమితం.
ఇది ఒక అరుదయిన ప్రిణామం.
2) గురువు 01-05-2024న వృషభ రాశి ప్రవశం. భార్త దేశ కుండలిలో లగనం. పెను మారుపల్గ
సంభవం. కొంత వయతిర్షకత రాజుకొంట్టంది. 19-05-2024 న రాత్రి స్తమారు 10:00 గం.
తరువాత రాహువుతో కుజుడు మీన రాశిలో శుక్రనితో కలస్త్ర మకర్ నవాంశ నొంది
ఖచిితమైన సంయోగం (Exact conjunction) సీిల మీద దాడుల్గ జరిగే అవకాశం. ఇదే
సమయంలో గురు శుక్రల్గ ర్వితో వృషభ రాశిలో సంయోగం. 22-05-2022 న గురు శుక్రల
ఖచిితమైన సంయోగం కృతితకా నక్షత్రంలో. ర్వాణా సకరాయల్గ మెరుగవుత్యయి. 23-05-
2024 న చంద్రుడు వృశిిక రాశిలో చేర్డంతో (అనురాధ నక్షత్రంలో) గురు-శను ల సంయుకత
వీక్షణ ఏర్పడుతోంది. ఆధాయతిమక చింతనకు మంచి అవకాశం.
3) కుజుడు 01-06-2024 న మేష రాశి(సవ క్షేత్రం) ప్రవశం. శని యొకక 3 వ వీక్షణ వలా ప్రమాదాల్గ,
బాంబు ప్రేల్గళ్ళా, అగిన ప్రమాదాల్గ జరిగే అవకాశం. 12 న శుక్రడు మిథున రాశిలో ప్రవశంతో
శని తో శుభ కోణ వీక్షణ (5-9 Trine aspect) ఏర్పడుతోంది. వాయు తతవ రాశితో అంతరిక్ష
టకానలజీ, టలీ-కమూయనికేషన్ా ర్ంగం వికస్త్రస్తతంది. 22 న ధనూ రాశిలో మూల నక్షత్రంలో
పౌర్ణమి. చంద్రునితో కలస్త్ర 8 గ్రహాల్గ ధనస్తా నుంచి మిథునం వర్కూ గ్రహ మాలిక.
4) 01-07-2024 న శని కుంభ రాశిలో25D:14ని వదే వక్ర గమనం ప్రార్ంభం. వృషభ నవాంశ
లో గురు-శని(వ) సంయోగం వలా ఆరిథక సమసయల్గ. 8 న శుక్రడు కరాకటక రాశిలో బుధుని
చేర్డం మంచి శుభ యోగం. ప్ండిత సభల్గ, సంగీత విదావంస్తల కార్యక్రమాల్గ,వివాహాది
వడుకల్గ. 13 న కుజుడు వృషభ రాశిలో గురుని చేరుత్యరు. భూ తతవ రాశిలో ఇండియన్
ఇండిపెండెన్ా చారోుో లగనం కావడం వలా వయవస్సయ, భూ సంసకర్ణల్గ అమల్గ కావచుి. 16
న ర్వి కరాకటక రాశి ప్రవశం దక్షిణాయనం ప్రార్ంభం. 17 న ర్వి కరాకటకం లో శుక్ర
బుధులను చేర్డం ఇండియా చార్ు లో చంద్ర రాశిలో శని స్త్రథతి కావడం అనీన కలిప
75

రాజకీయంగా మారుపల్గ తథయం. 21 న బుధుడు స్త్రంహ రాశి చేర్డంతో శని-బుధుల మధయ


వీక్షణ, దశమంలో గురు-కుజుల్గ, స్త్రంహ-కుంభ – వృషభ రాశుల మధయ సంబంధం. స్త్రంహ
రాశి వారికి మంచి సమయం. 31 న శుక్రడు కూడా పైస్త్రథతిని చేరుతునానడు.
5) 17-08-2024 ర్వి స్త్రంహ రాశిని చేర్డం, వక్ర శని, కుజుని చే ర్వి, బుధ (వ) శుక్రల మీద
వీక్షణ. ర్వి సవస్సథనం వలా కొంతమంది ప్రముఖుల హోదా పెరుగుతుంది. ప్రతిప్క్షాల నుంచి
అధికార్ పార్తు మీద విమర్శల్గ, వతితడుల్గ పెరుగుత్యయి. ఎవర్యినా ప్రముఖుడు అనారోగయం
పాల్గగావచుి. కుజుడు 26 న మిథున రాశి ప్రవశం. శని, కుజుల్గ వాయుతతవ రాశిలో
నుంటారు. శుక్రడు 25 న కనయ రాశి ప్రవశంతో కేతువును చేరుతునానడు. . ఇకకడ శుక్రడు నీచ
స్సథనం. ర్వాణా, సమాచార్ ర్ంగాలలో అంతరాయం. శుక్ర కేతువుల సంయోగం, అధిప్తి
బుధుడు వక్రించడం వలా అంట్టవాయధుల్గ ప్రబలడం, చటుబదధంగా వివాహాల్గ విచిిననం గావడం
ఇత్యయది. గురు వీక్షణ వలా ప్రముఖుల ఇళ్ళలో వడుకల్గ.
6) 03-09-2024 న స్తమారుగా రాత్రి 10:00 గం తరువాత శుక్ర-కేతువుల్గ ఒకే డిగ్రీ మీదకు అంటే
12D:26’ మీదకు రావడం జరుగుతుంది. మిథునం నుంచి కుజ వీక్షణ. మహిళ్ల మీద
వధింపుల్గ పెరుగుత్యయి. 23 న బుధుడు సవస్సథనం అందునా ఉచి స్త్రథతిని చేర్త్యడు. గురు వీక్షణ
వలా శాసీియ ప్రిశోధనల్గ జరుగుత్యయి.
7) 2-10-2024: కంకణాకార్ స్తర్య గ్రహణము హసత 2 నక్షత్రములో కనాయరాశి.10-10-2024
న వృషభ రాశిలో గురువు వక్రిస్సతడు. శని, కుజ, ర్వి బుధుల్గ అందరూ వాయు తతవ రాస్తలలో
సంయోగం. అంతరిక్ష ప్రిశోధనలకు అవకాశం. కంపూయటర్ ప్రిజాానం కొతత పుంతల్గ చెందే
అవకాశం. ర్వి కి నీచ స్త్రథతి. కొంతమంది ప్రముఖుల స్త్రథతి, హోదా మసక బార్ష అవకాశం. 20 న
కుజుడు నీచ స్సథనంఅయిన కరాకటక రాస్త్రని చేర్డం జరుగుతుంది. 20-10-2024 నుంచి 21-
01-2025 వర్కు అంటే 94 రోజుల(*) కరాకటక రాశిలో, అస్సధార్ణ కుజ సంచార్ం. అకోుబర్
2024 శ్రీ గాయత్రి సంచికలో ప్రతేయక వాయసం ప్రచురించే ప్రయతనం చేస్సతము.అకోుబర్ న్లలో నీచ
ర్వి మీద కుజ వీక్షణ. విమాన ప్రమాదాల్గ జరిగే అవకాశం.
8) నవంబర్ మొదటి వార్ంలో రాహు, కుజ, ర్వి, బుధ, శుక్రల్గ జల రాశులలో సంచార్ం. అధిక
వర్షపాతం. జల యానం లో ప్రమాదాల్గ జరిగే అవకాశం. 7 న శుక్రడు ధనూ రాశి ప్రవశం.
76

గురు శుక్రల ప్రివర్తన. చంద్రుడు కూడా శుక్రని చేర్డంతో లక్ష్మీ దేవి ఆరాధనల్గ, రామజనమ
భూమి లో ఆధాయతిమక కార్యక్రమాల్గ. జల రాశి వృశిికంలో ర్వి బుధుల మీద గురు, శనుల
సంయుకత వీక్షణ వలా వర్దల్గ, అధిక వర్షపాతం స్తచితం. శని 16 వ త్యర్తఖున వక్ర గతి నుంచి
ఋజు మార్ుం. 27 న వక్ర బుధుని వక్ర గురు వీక్షణ. పెట్టుబడుల్గ న్మమదిస్సతయి.
9) డిశంబర్ 1 నుంచి మార్ుశిర్ మాసం. 2 న శుక్రడు మకర్ రాశి ప్రవశం. చంద్రుడు చేర్డంతో
కుజ వీక్షణ. వివాహాది శుభ కార్య క్రమాల్గ, ప్రయాణ సకరాయల్గ పెట్టుబడుల్గ, విదేశీ వాణిజయం
నిదానం నుంచి పెరిగే అవకాశం. సరిహదుే వివాదాల్గ ప్రిష్ట్కర్మయయ అవకాశం. 7 న
కుజుడు పుషయమి నక్షత్రంలో వక్ర గతి ప్రార్ంభం. 16 న ర్వి ధను రాశిని ప్రవశించడం
జరుగుతుంది. బుధుడు 16 న ఋజు మార్ు యానం. 25 న చంద్రుని స్సవతి నక్షత్ర ప్రవశం తో
అన్వక విషయాలలో శుభ సమయం. గురు, కుజులను వదలి మిగత్య గ్రహాల్గ కనయ నుంచి మీనం
దాకా గ్రహ మాలిక.
10) 15 జనవరి న ర్వి మకర్ రాశి ప్రవశం, ఉతతరాయణ కాల ప్రార్ంభం. 21 న కుజుడు మిథున
రాశిలో పునః ప్రవశం. (*) 21 జనవరి నుంచి 25 ఏప్రియల్2025 వర్కు కుజుడు మిథున
రాశిలో తిరిగి అస్సధార్ణ కుజ సంచార్ం. పూరిత వివరాల్గ అకోుబర్ 2025 శ్రీ గాయత్రి సచికలో
వివరించబడును. 24 న బుధుడు మకర్ రాశి ప్రవశం తో ర్వి బుధులపై గురు వీక్షణ. ఆధాయతిమక
కార్యక్రమాల్గ పెరుగుత్యయి. కుజుని అషుమ దృష్ఠు. అగిన ప్రమాదాల్గ. వడి గాల్గల్గ.
11) ఫిబ్రవరి 2025 లో ర్వి బుధుల్గ కుంభ రాశిలో సంచార్ం.
12) మార్ి 14 న ర్వి మీన రాశి ప్రవశం. 29 న శని మీన రాశి ప్రవశం. 6 గ్రహాల్గ జల తతవ రాశి
మీనంలో స్త్రథతి.మార్ి 30 న విశావవస్త నామ సంవతార్ం.

భార్త దేశ కుండలిలో వృషభ లగనం లో రాహువు , దివతీయంలో (మిథునం) కుజుడు, తృతీయం
(కరాకటకం) లో ర్వి,బుధ, శని, శుక్ర, చంద్రుల్గ, షషిం (తుల) లో గురువు, సప్తమం (వృశిికం) లో
కేతువు. ఇదీ స్త్రథతి.
77

రాహు05:44 కుజ 07:29 రాహు


లగనం 07:59 05:12

చం 03:59 గురు(వ)
బుధ 13:39
06:33
భార్త దేశ కుండలి శని 20:28
శుక్ర 22:32
15-08-1947 - ర్వి 27:56

00:01 నూయ దిలిా శుక్ర 15:46


శని 29:39

కేతు కుజ 00:56 ర్వి 00:43

05:44 లగనం : 01:06 బు(వ)00:59


గురు 25:51
చంద్రు 08:48 కేతు 05:12

ప్రస్తతతం చంద్ర దశ –శుక్ర భుకిత 05-07-2023 నుంచి 05-03-2025 వర్కు, చంద్రుడు


జనమరాశాయధిప్తి అయి సవక్షేత్రంలో బలంగా ఉనానడు. ఇదే క్షేత్రంలో 5 గ్రహాల కూటమి (planetary
cabinet) కొల్గవు తీరి యుండటం ఒక విశేషం. శని నవమ-దశమ అధిప్తిగా యోగ కార్కుడు.
గోచార్ంలో సవస్సథనమయిన కుంభంలో అషుమ సంచార్ం. వయకితగత జీవిత్యలలో ఈ కాలంలో
ఉదోయగాలోా ఆటంకాల్గ. వాయపారాలోా ఒడిదుడుకుల్గ. ఆలోచనల్గ స్త్రథర్ంగా ఉండకపోవడం, అశాంతి,
అనారోగయ సమసయల్గ ఎదుర్వుత్యయి.శత్రు బాధల్గ,ఊహించని నష్ట్ుల్గ వస్సతయి.అయితే ఇకకడ దేశ
గోచార్ంలో శని యోగకార్కుడు కావడం, సవస్సథనంలో సంచార్ం వలా ప్రజల నుంచి ప్రభుత్యవనికి
సహకార్ం కలస్త్ర వచేి అంశం. శుక్రడు లగానధిప్తి. లగానధిప్తి ఉనన రాశి ఫలిత్యల్గ మెరుగుగాన్వ
ఉంటాయి. శుక్రని రాశయధిప్తి చంద్రుడు సవస్సథనంలో బలంగా యుండటం వలా శుక్రడు సతఫలిత్యలను
ఇవవవలస్త్రందే. ర్వాణా, రైలేవల్గ, విమానయానం, కమూయనికేషన్ా, ఇనఫర్షమషన్ టకానలజి మీడియా
ర్ంగాలలో సీిల్గ రాణిస్సతరు.
నర్షంద్ర మోడి 17.09.1950 @ 11:00 Mehsana, Gujarat : భార్త ప్రధాని శ్రీ నర్షంద్ర మోడి గారి
జాతక చక్రంలో వృశిిక లగనం లో కుజ-చంద్రుల్గ, చతుర్థం (కుంభం) లో గురువు ప్ంచమం (మీనం)
78

లో రాహువు, దశమం (స్త్రంహం)లో శుక్ర శనుల్గ, ల్లభం (కనయ)లో ర్వి-బుధుల్గ, కేతువు. ఇదీ గ్రహ
స్త్రథతి. ప్రస్తతతం కుజ దశ – గురు భుకిత 19-04-2024 వర్కూ, తదుప్రి శని భుకిత.
లగానధిప్తి కుజుడు సవక్షేత్రమైన వృశిికంలో చంద్రునితో ప్టిషింగా నునానడు. లగానధిప్తిగా కుజుడు
శుభుడే. దశాంశ చక్రంలో దశమ రాజాయధిప్తి (లగనంకరాకటకం) కుజుడు రాశిలో లగనంలో నుండటం
స్త్రంహాసన యోగానిన స్తచిసోతంది. (అంశ చక్రనికి ఈ యోగం చెప్పక పోయినా, ప్రిశీలనకు
ఉప్యుకతం.) అంశ చక్రంలో నీచభంగ రాజయోగం చెందడం (లగన కేంద్రంలో నుండటం) వలా కొంత
అలజడి కలిగి చాల్ల మెరుగయిన ఫలిత్యనిన ఇస్తతంది. రాహు భుకిత ని మనం చూడడం జరిగింది. అన్వక
సమసయల్గ- సవాళ్ళాతో కూడు కుననది. వీరోచిత పోరాటం. తరువాత గురు భుకిత. గురువు చతుర్ధ
కేంద్రంలో లగానధిప్తి కుజునిచే వీక్షణ. గురువు దశాంశ (D.10) లో దశమ స్త్రథతి. వక్రించడం వలా సవ
స్సథన ఫలిత్యల్గ. శని తృతీయ-చతురాథధిప్తిగా సముడు. శని ఆతమ కార్క గ్రహం. ఆమాతయ కార్క
గ్రహం తో సంయోగం. ఇది జైమిని రాజ యోగం. ప్రాశర్ స్త్రంహాసన యోగానికి రాజ బాట. దశాంశ
చక్రంలో కుజుడు నీచ భంగ రాజయోగం చెంది ఏకాదశంలో శనిచే వీక్షణ. ర్వి తో సంయోగం చూసేత
శని మెరుగయిన ఫలిత్యల్గ స్సధించినా స్త్రథతి మారుప (Status change) కు అవకాశం.
జైమిని ప్దేతి ప్రకార్ం, మోడి గారికి శని-శుక్రల్గ ఆతమ కార్క-అమాతయ కార్క గ్రహాల్గ. ఈ రండూ
లగనం నుంచి దశమ కేంద్రంలో నుండటం రాజ యోగం. ప్రబలమైన శకిత నిస్తతంది. ప్రస్తతతం మకర్ రాశి
దశ –16-08-2024 వర్కు మిథున; 16-01-2025 వర్కు వృషభ అంతర్ రాశి దశల్గ. మకర్ రాశి
అకకడి నుంచి దశమ స్సథనం కూడా శని-శుక్రల్గ అంటే ఆతమ-ఆమాతయ కార్క గ్రహాలతో సంబంధం.
వృశిికం నుంచి దశమంలో శని-శుక్రల్గ. స్త్రంహ రాశిలో ఆతమ కార్క ఆమాతయ కార్క గ్రహాల్గ. ఆ
సమయమలో మోడ్డగారికి అతయంత విల్గవయిన సమయం. పేరు ప్రఖ్యయతుల్గ బాగా
పెరుగుత్యయి.మిథున రాశి అంతర్ దశలో అషుమానికి జాాతి కార్క గ్రహం (ప్రాశర్ ప్రకార్ం 6-8
స్సథనాల్గ) కుజ వీక్షణ వలా స్త్రథతి మారుప కల్గగుతుందా అన్వది మరింత లోతుగా అధయయనం చేయవలస్త్ర
ఉంది.
డా” ర్వి రావు గారి కల్గపుకొన్వ ప్దేతి (Inclusive Methodologyof Mundane Astrology)
ప్రకార్ం, నర్షంద్ర మోడి గారి జాతక చక్రనిన క్రోధి వతార్ చార్ు మీద అధాయరోప్ణ
(Superimposition) చేస్త్రనటాయితే, మోడి గారి లగనం వతార్ చార్ు లో మిత్ర క్షేత్రం లగనం (ధనస్తా)
అంటే దివతీయం అయియంది. లగానధిప్తి తృతీయం లో నునాన, రాశయధిప్తి సవస్సథనం నవాంశలో మిత్ర
79

క్షేత్రం ( మీనం) లో బలంగా నునానడు. శని స్సథనం లో లగానధిప్తి ఉంటే దేశ గోచార్ం లో ప్రజామోదం
లభిస్తతంది.మోడ్డ గారి దశమ రాజాయధిప్తి ర్వి క్రోధిలో చతుర్థం (మిత్ర క్షేత్రం) లోను, కుంభ
నవాంశను పంది యునానడు. ర్వి చతుర్థం నుంచి దశమ కేంద్రానిన ప్రభావితం చేస్తతనానడు. ఇది
మోదీ గారి అధికారానికి బలం చేకూర్షిదే. సప్తమాధిప్తి (ప్రతిప్క్షం) శుక్రడు చతుర్థ కేంద్రం శత్రు
క్షేత్రం లోనూ, 3 AV పోయింటా తో బలహీన మవవడం మోదిగారికి కలిసొచేి అంశాల్గ.

గమనిక: శ్రీ నర్షంద్ర మోడి గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి జగన్
గారికి, ఇంకా శ్రీ K.C.R గారికి జనమ సమయ వివరాల్గ (Birth data ) సపషిత లేకపోవడం వలా
అందరి జాతకాల్గ ప్రిశీలించ లేకపోయాము. Website డాటా ని నముమకోవలస్త్ర వసోతంది. ఈ
డాటా కూడా అన్వక మంది జ్యయతిషుయల్గ వారి వారి అంచనాల ప్రకార్ం వాడుకొంట్టనానరు. శ్రీ మోడి
గారి జాతక చక్రనిన 6 సంవతారాల్గగా చూడడం జరుగుతోంది కాబటిు అది ఇప్పుడు ప్రిశీలించడ
మయియంది. ఇదే డాటాని Famous Astrologer Shri K.N.Rao గారు కూడా నిరాధరించి నట్టా
తెల్గసోతంది.
--:మేరా భార్త్ మహాన్:--

సవస్త్రత ప్రజాభయః ప్రిపాలయనాతం - నాయయయన మార్షుణ మహీం మహ్నశాః \


గోబ్రాహమణ్యభయః శుభమస్తత నితయం – లోకా సామస్సత స్తాఖినో భవంతు \\

జనుల్గ సఖయంగా ఉందురు గాక! రాజుల్గ భూమిని నాయయమార్ుంలో ప్రిపాలింతురు గాక!


ప్శువులకూ, బ్రాహమణ్మలకూ మంగళ్మగును గాక! సమసతలోకాల్ప స్తఖంగా ఉండును గాక!
సర్షవ భవనుత స్తఖినః సర్షవ సనుత నిరామయాః \
సర్షవ భద్రాణి ప్శయనుత మా కశిి దుేఖ భాగావత్. \\

జనులందరు స్తఖముగా నుందురు గాక! అందరూ శర్తర్ సఖయము కలిగి యుందురు గాక!
(అనారోగయముల్గ లేకుండును గాక!) అందరు శుభములను చూతురు గాక! ఎవవరు దుఃఖమును
పందకుందురు గాక!

You might also like