Professional Documents
Culture Documents
07 July 2020 Sree Gayatri Monthly
07 July 2020 Sree Gayatri Monthly
శ్రీ గాయత్రి
Sree Gayatri
శ్రీ గాయత్రి
ఆధ్యాతిాక – జ్యాతిష మాస పత్రిక
(తెలుగు – ఆాంగా మాధామాం )
సాంపుటి:3 సాంచిక:7
ఈ సంచికలో
ఆషాఢ శు. ఏకాదశి – శ్రావణ శు. ద్మవదశి
సపాందన 04
సనతన ధర్ా పరిషత్-శ్రీ కృషు సాంపాదకీయాం జూలై 2020 06
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
శ్రీ గాయత్రి 3
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
4
ధనావదములు.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
5
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
6
సాంపాదకీయాం:
లోకాంలో ప్రతి వాకిేకీ సవధర్ా మనే దొకటి ఉాంట్టాంది. ‘ధర్ాాంచర్’ అన్న ప్రతి వడికీ తగిన ధర్ాాం
విధాంచిాంది శాసిాం. పిలాల మొదలు పెదాల వర్కు – బ్రహాచారి మొదలు సనాస్థ వర్కు –
చాతుర్ వరాుల వరికాందరిక వరాచరిాంచ వలస్థన ధరాాలాంటూ ఉనియి. అాందులోనూ
ఎవరి ధర్ాాం వరిదే. ఇాంకొకరు చేస్తది కాదు. అసలు చేయగూడదు. ఎవరిది వరు చేస్తేనే
శ్రేయోద్మయకాం. విగుణమన్న మానేయగూడదు. గుణాం లేన్నదేదో అది విగుణాం. విగుణమన్న
అపోహ పడకుాండ ఆచరిాంచాలి ఎవరి ధర్ాాం వరు. పర్ధరాాత్ సవనుష్ఠఠతత్ - పరులకు
విధాంచిన ధర్ాాంలో తను వలు పెటీరాదు. అది అనుకూలాంగాయుని ద్మన్న వాంటబడరాదు.
తను ఎాంత నేరుపతో అనుసష్ఠఠాంచిన ఫలితమివవదు. సతూలితాం లేకపోగా దుషూలిత మిచిిన
ఇవవవచుి. ఇాంకా చెపాపలాంటే, స్టి ధర్ాాం పురుష్ణడు చేస్థన తప్పప. పురుష్ణన్న ధర్ాాం స్టి చేస్థన
తప్పప. ఒక విద్మారిి ధర్ాాం విధ్యాభాాసాం. అది మానేస్థ రాజకీయాలలో తిరిగిత్య, సరియయిన
వయసులో చదువుకోక పాడయ్యా అవకాశాం. ఒక ఉపాధ్యాయుడు చదువు చెపపటాం మానేస్థ
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
7
సవధర్మా న్నధనాం శ్రేయః – సవధర్ా మాచారిస్ఫే అాందులో దైవికాంగా కనుి మూస్థన, వచిిన
ఉపద్రవ మేమి లేదు. అనవసర్మైన పన్న నెతిేనబెట్టీకొన్న అాందులో ప్రాణాలు పోగొట్టీకోటాం
కని తన విధ్యాకే ధర్ాాం తను చేస్ఫే మర్ణిాంచిన ప్రశసేమే. నలుగురూ అభినాందిస్థేరు.
తనకూ ఆతా సాంతృపిే. అాంత్యగానీ పర్ధర్మా భయావహః – తనకు మాలిన ధర్ాాం గొపపగా
చేశానన్న సాంతోష్ఠాంచిన ఎవరూ మెచిరు. తనకూ అది క్షేమాం కాదు. మీదు మికికలి
భయావహమే ఎపపటికైన.
ఇదే విషయాన్ని మోక్ష పురుషార్ిాం దృషాీా చెపాపలాంటే, విగుణః అాంటే గుణర్హితాం న్నరుగణమన్న
అర్ిాం. అదే సవధర్ాాం. ఆతా తల్లకు ధర్ాాం. ద్మన్ననే శ్రవణమననదులతో అవలాంబ్ధస్ఫే
పోవలి స్థధకుడు. అది విడిచిపెటిీ పర్ధర్ాాం పెట్టీకోరాదు. అనుష్ఠఠాంచరాదు. ఇకకడ పర్ధర్ా
మాంటే ప్రపాంచాం. ద్మన్నలో తల దూరిి అాందులో తల మునక లవడాం పన్నకి రాదన్న భావాం.
ఆతాజాఞన న్నషఠలో కనుి మూస్థన అది శ్రేయస్త్. ఉపాధక్త మర్ణాం గాన్న ఆతాకు లేదు.
ఆతాజాఞనాంలో కృష్ఠ చేయక యావజీీవమూ ప్రాపాంచిక విషయాలలో బ్రతిక్త వడికి మనుగడ
ఎపపటికీ ప్రమాదకర్మే. దేహమే నేననే అభిమానాం వదలకపోత్య మర్ల్ల జనా ఎతేవలస్థాందే.
సాంస్థర్ బాధలు పడవలస్థాందే. పునర్పి జననాం పునర్పి మర్ణాం – ఇది భయావహమే గద్మ.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
8
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
9
వరొకటి కాదు.
శ్నా!! యదుతేాం పర్మాం బ్రహా న్నరివకార్ాం న్నర్ాంజనాం తస్థాన్
ప్రమదన జాఞనాం తనాధాాం పరికీరిేతమ్ ….అన్న తెలుసుకొనగలగాలి.
2. మాాంసము: కామ , క్రోధ, లోభ , మోహ , మద, మత్ర్ములనే అరిషడవర్గ పశువులను
ధైర్ాాం అనే ఖ్డగము చేత వధాంచి వన్న మాాంసమును నశనము చేస్థ ధర్ా మార్గమున
ఆనాందిాంచడమే మాాంస భక్షణ.
శ్నా!! మాశబాా ద్రసనీజేఞయాతదాంశాన్ ర్సనప్రయ్య!
సద్మయోభక్షయదేావి స ఏవ మాాంస స్థధకః !!
'మా' అాంటే (నలుక) "ర్సన" శబామునకు మరొక ప్పరు. ద్మన్నకి వకాము అాంశమై ఉాంది.
అాంటే వకాము ర్సము నుాండి వచిినది. ఎవరు ఆ వకామును ర్క్షాంచుదుర్మ అనగా
మౌనముగా ఉాందుర్మ అటిీవరు మాాంస భక్షకులుగా చెపపబడినది.
శ్నా!! మాాంసన్నతి హియతకర్ాతనాాం సాంపరికీరిేతాం!
నచకామ ప్రతీకాంతు యోగి భిరాాాంసము చాత్య!!
న్నషకళ్ పర్ బ్రహాము నాందు తను చేయు సతకర్ాలను సమరిపాంచుట మాాంసమనబడుతుాంది.
కోరికతోన్న , కామముతోన్న చేయబడు కర్ాలు మాాంసమన్న చెప్పుటకు తగదు.
3. మత్ాము: మానవ జీవనాంలో ప్రాపాంచిక విషయాల పై విర్కుేడై , అహాంకార్ము , దేవషము
, దుఃఖ్ము, లోభము వాంటి అరుచికర్మైన మత్ాములను తాజాంచి, అధర్ామును వదిలి
న్నర్ాంతర్ము ధర్ా ప్రవర్ేన కలిగియుాండుటయ్య మత్ా గ్రహణము. అాంత్యకానీవరొక రూపాం
కాదు.శ్నా!! గాంగా యమున యోర్ాధ్యా మత్య్ాద్వవ చర్తస్ద్మ!
తమత్య్ా భక్షయ్యదాసుే సభవత్ మత్ాస్థధక!!
మానవ శర్తర్ములో నుని ఇడ-పిాంగళ్ నడులు గాంగా యమునలుగా చెపపబడినవి. వీటి
యాందు న్నర్ాంతర్ము సాంచరిాంచు శావస ప్రశావసలును రాండు మత్ాములుగా చెపపబడినవి.
ప్రాణాయామము ద్మవరా శావస ప్రశావసములను న్నర్మధాంచి కుాంభకము చేయు యోగ పర్మైన
క్రియా స్థధనను మత్ా స్థధనముగా చెపపబడినది.
శ్నా!! మత్ామానాం సర్వమూలాం సుఖ్దుఃఖ్ కర్ాం ప్రయ్య!
ఇతివై స్థతివకాంజాఞనాం తనాత్ాాం ప్రకీరిేతమ్!!
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
10
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
11
శృతి వకాాం:
డ.
ర్కేచెఱుకుపలిా
వసి పర్తధ్యనమ్ సాంపదివద్మావశాంకర్తాం, నమామి వర్ద్మాం దేవీాం కామేశీ మభయప్రధ్యమ్. //
…… డ. చెఱుకుపలిా
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
12
దివాసిములు
......జయాం వాంకటాచలపతి, M: 8106833554
అసిమాంటే? “అసిాం ప్రహర్ణే చాప్ప కర్వలే” (ఆయుధము, చాపము, ధనుసు్, ఖ్డగము) అన్న
మేదినీకోశము. “ఆయుధాంతు ప్రహర్ణాం శసిమసిాం” (ఆయుధము, ప్రహర్ణము, శసిము,
అసిము) అన్న అమర్కోశము. శసిాం లోహాసియో శశస్టి ఛురికాయాాం చ విశ్రుతౌ (ఇనుము,
అసిము, శస్టి, చూఱ కతిే); అసిాం ప్రహర్ణే చాప్ప (ఆయుధము, ధనుసు్) అన్న విశవకోశము.
“అసిాం తు దివవిధాం ప్రోకేాం న్నరాాయాం మాయికాం తథా, ఖ్డగదికాం తు న్నరాాయాం మాయికాం
దహనదికాం, దహన్న 2 థ జలాం కాషఠాం లోషీాం శబాాదయ సేథా, తపే తైల్లదికశ్మివ
మాయికస్థాసి ముచాత్య”. న్నఘాంట్టకారులు శసిమును, అసిమును సమానర్ికాలుగా
గ్రహిాంచిన, ప్రహర్ణ యోగామైన గద, కతిే, ధనుసు్, గొడిలి మొదలైన ఆయుధ విశేషములను
శసిములన్నయు, మాంత్రపూర్వకముగా లక్షామును ఛేదిాంచు వటిన్న అసిములన్నయు పెదాలు
న్నర్వచిస్థేరు. మాంత్రపూర్వకముగా ప్రయోగిాంచునపుడు ధనురాాణములవాంటి ఆయుధములు
లేకునిను దర్భ (గడిి) వాంటి వటిన్నకూడ స్థధనముగా ఉపయోగిాంచవచుినన్న రామాయణ
మహాకావాము ద్మవరా తెలియుచునిది. మాంత్రస్థదిికి పూర్వర్ాంగముగా
మాంత్రధ్యానజపహోమా లతాాంతప్రధ్యనముగా ప్పరొకాంటారు. గుర్వనుగ్రహముతో ఇవి
సుస్థధ్యాలవుతయి. ఒకస్థరి అసిదేవతలు అభాాసకున్న అధీనములైనచో సాందరాభనుస్థర్ము
శుభములను పాందవచుిను. అసిప్రయోగములో మూడు అాంచెలునియన్న పెదాలు
చెపుతుాంటారు. 1) సాంధ్యనాం 2) మోక్షణాం 3) ఉపసాంహార్ాం. ప్రళ్య సదృశమైన అస్థిన్ని -
సాంధ్యనము చేయడమనగా అసిదేవతను సారిాంచి తనాాంత్రమును జపిాంచి ప్రయోగసనిదిత గలిగ
యుాండటాం, ప్రయోగిాంచే కశలాం మోక్షణము. ఇక ఈ కశల్లలు అబ్ధానపపటికీ ప్రయోగిాంచిన
ద్మన్ని ఉపసాంహరిాంచే శకిే ఉాండలి. లేకుాంటే ద్మన్నవలన శత్రువులక్త కాక ప్రయోకేకు, తటసి
జగతుేకు కూడ అకాల ప్రళ్యాం ద్మపురిాంచవచుి.
మాంత్రపూర్వక అసిములు లెకకలేనన్ని. అాందులో గొపప ప్రభావవాంతమైనవటిన్న దివాసిములు
అాంటారు. దుష్ణీలను శిక్షాంచి, శిష్ణీలను ర్క్షాంచుటకు, దేశములను సుర్క్షతము చేయుటకు
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
13
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
14
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
15
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
16
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
17
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
18
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
19
నీ అసిమును నీవు నకు యివవవలస్థన పన్నలేదు. స్తిహితుడు కోరిన ద్మన్నన్న యిస్ఫే ద్మన్నకి
బదులుగా ఒకటి పుచుికొనుట ధర్ాము కాదు. అన్న చెపాపడు. అాంత మాందబుదిి యైన అశవతిమ
తన యెడమ చేతితో చక్రము పట్టీకొన్న ఎతేలేక, కుడిచేతితో పట్టీకొన్న ఏ విధాంగాను కదలిలేక,
రాండుచేతులతోనూ ల్లగిన కదలకపోత్య - కృష్ణుడు అశవతిమతో ఇల్ల అనిడు: “గొపప
న్నషఠతో హిమవతపర్వత చరియమీద రుకిాణితో కూడి 12 సాంవత్రాలు బ్రహాచర్ా వ్రతాంతో
ఘోర్ తపసు్ చేస్థ పాందిన స్థధనాం ఇది”. ఇది నీక్త ధరిాంచదగినదై ఉాండుగాక! నకు
ఇదిలేకుని నషీమేమునిది? అని అశవతిమకు, ద్రోణాచారుాన్న కొడుకనే గౌర్వాంతో
ర్తిల్ల, వస్థిల్ల, ఆభర్ణాల్ల కానుకలుగా యిచిి పాంపాడు శ్రీకృష్ణుడు. (మహాభార్తము-
సౌపిేకపర్వము-దివతీయాశావసము)
నరాయణాసిము
ఇది సవయాంగా నరాయణ భగవనున్నచే ద్రోణాచారుాలవరికి ఉపదేశిాంప బడగా ద్రోణుడు
అశవతిమకు ప్రద్మనము చేశాడు. ఇది ఒక ప్రత్యాకమైన లక్షణము గలిగిన దివాసిము. వరిాంప
శకాముగాన్నది, భయాంకర్మైనది. దీన్న ప్రత్యాకలక్షణము ఏమాంటే, ర్థ గజ అశావది
వహనముల నధర్మహిాంచిన వరు, ఆయుధములను ధరిాంచిన వరు అయిన వైరి
పక్షమువరిన్న లక్షాము చేస్థకొన్న న్నరూాలిాంచ జాలినది. ఈ ర్హసామునెరిగినవరు
ఆయుధములను విసరిీాంచి వహనమును వీడిన ర్క్షాంప బడుదురు.
పాశుపతసిము
శివున్నవదా నుని అతి భయాంకర్మైన అసిము ఈ పాశుపతము. ఈ పాశుపతసిము వలన
లక్షలకొలది ఈటెలు, గదలు, విషసరాపలవాంటి బాణాలు ఉదభవిాంచి శత్రుమూకలను
చెాండడును. శివున్న ధనుసు్ ‘పినకము’ దీన్నద్మవరా ప్రగిాంపబడే అసిము ‘పాశుపతము’.
నరాయణాసిము, బ్రహాాసిము, ఆగేియాసిము, వరుణాసిము ల్లాంటి వర్మ ఏ అసిముల చేత
కూడ న్నర్మధాంపబడ రాన్నది ఇది. పర్మ శివున్న మెపిపాంచి ప్రయోగ, ఉపసాంహార్ సహితముగా
పాశుపతసి మును అరుీనుడు పాందినట్టా మహాభార్తము అర్ణాపర్వములో మనము
చూడవచుిను.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
20
అజామిళోపాఖ్యానాం
ఈ కథ చదవాండి. భగవనిమసార్ణ, అదికూడ అవస్థనకాలాంలో చేస్తే పర్మపదాం
లభిాంచడాం న్నశియమన్న తెలుసుేాంది. కాన్న అాంతవర్కు వదుా ర్మజూ శ్రీమద్మభగవతాం మీవదాకు
కొాంచాం కొాంచాం వస్ట్రేాంది. 5 న్నమిషాలు క్తటాయిాంచాండి. అాంత్య పర్మేశవరున్న అనుగ్రహాం
పాందాండి. మనలోన్న కలిదోషములను పోగొట్టీకోవడన్నకి ఇదే అవకాశాం. ఇదిసతాాం.
ఇది శ్రీ మహాభాగవతాంలోన్న కథ. భగవదీగతలో శ్రీ కృష్ణుడు చెపిపన ఒక శ్నాకాం యొకక అాంతరార్ిాం
ఈ కథ లో ఇమిడి ఉాంది.ఆ శ్నాకాం ఏమిటాంటే–
యాం యాం వపి సార్నభవాం తాజతాాంత్య కళేబర్ాం,
తాం తమే వైతి కాంత్యయ సద్మ తద్మభవభావితః
అాంటే,జీవుడు దేన్నన్న గూరిి సారిాంచుచు శర్తర్మును చాలిాంచున్న అద్మాన్నన్న గూరిియ్య
పునర్ీనామును పాందుచునిడన్న అర్ిాం! ఈశవర్ సార్ణతో దేహాన్ని వదిలినటాయిత్య ఈశవర్
సవరూపాంలో ఐకామవుతము.జడభర్తున్న కథ దీన్నకి చకకన్న ఉద్మహర్ణ.
జడభర్తుడు యోగియైనపపటికిన్న మర్ణ సమయమున ప్రగాఢముగనుని మమకార్ము వలన
జాంకనుగూరిి యోచిాంచుచు ప్రాణములను చాలిాంచినాందువలన మరుజనామున జాంకయై
జన్నాాంచెను. ద్మద్మపుగా అట్టవాంటిదే ఈ అజామిళ్ళడి కథ కూడ! క్తవలాం మర్ణ సమయాంలో
మాత్రమే నరాయణ నమ సార్ణ చేయటాంవలన అజామిళ్ళడు మోక్షాన్ని పాంద్మడు.ఇక
అజామిళ్ళడి కథను గురిాంచి తెలుసుకుాంద్మాం!
కనాకుబీాంఅనేపటీణాంలోఅజామిళ్ళడుఅనేబ్రాహాణుడుఉాండేవడు. అతడుపాపాతుాడు,
సద్మచారాలను విడిచిపెటిీన ద్వరాభగుాడు.జూదరి,దొాంగతనలను చేస్తవడు .యౌవనపు
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
21
మదాంతో ఒక ద్మస్థన్న భార్ాగా చేస్థకొన్న ఆమె వలన పదిమాంది కొడుకులను కనిడు. సాంస్థర్
వామోహాంలో పడి చాల్లకాలాం సుఖ్యలు అనుభవిాంచి వృదుిడయాాడు. అజామిళ్ళన్న నలాన్న
వాండ్రుకలు తెలాబడియి. అవయవలు పట్టీదపాపయి . ఇాంద్రియ వాంఛలు ఇక వదుా అనిట్టాగా
తల అడిాంగా వణకస్థగిాంది. కాంటిచూపు తగిగపోయిాంది. న్నటికి రుచితెలియటాం లేదు .
దాంతలు ఊడిపోయాయి. అజామిళ్ళడికి ఎనబై ఎన్నమిదేాండుా న్నాండయి. కాన్న భ్రాాంతి
వదలలేదు . అతన్న చిని కొడుకు ప్పరు నరాయణ. చినికొడుకాంటే అతన్నకి ప్రాణాం .ఎకుకవగా
అతన్నతోనే త్రాగుతూ, తిాంటూ జీవితన్ని గడుపుతుని అజామిళ్ళడు దరిచేరుతుని మృతుావును
గురిాంచి తెలుసుకోలేకపోయాడు. ఆ వయసులో అతను ముగుగరు యమకిాంకరులను గుాండెలు
అదిరిపోగా దూర్ాంగా చూశాడు. వళ్ళళ కోపాన్ని ప్రదరిశసుేనిరు. చేతులోా భయాంకర్ాంగా
ఉని పాశాలను పట్టీకొన్న ప్రాణాలు తీయడన్నకి స్థదిాంగా ఉనిరు.దూర్ాంగా ఆడుకుాంట్టని
కుమారుడు అతన్న హృదయస్టమలో గోచరిాంచగా “ నరాయణా! నరాయణా! నరాయణా!”
అాంటూ కొడుకును పిలిచాడు.
అజామిళ్ళడుమర్ణసమయాంలోనరాయణనమసార్ణచేసుేాండగాఆపరిసరాలలోతిరుగుతు
నివిష్ణుదూతలుతమప్రభ్యవునమాన్నివిన్నఅకకడికివచాిరు.
వాంటనేయమకిాంకరులనువరిాంచారు .ఆ బ్రాహాణున్న శర్తర్ాం నుాండి ప్రాణాలను బయటికి
గుాంజుతుని యమభట్టలను విష్ణుదూతలు బలవాంతాంగా త్రోస్థ అవతల పడవశారు.తమ
ప్రయతిాం విఫలాం కాగా యమదూతలు ఇల్ల అనిరు.“మీరవరు? ఇల్ల మా చేతికి చికికనవణిు
ఎాందుకు బలవాంతాంగా విడిపిాంచారు? యమున్న శాసనలను నవువలపాలు చేస్థేరా?
శాాంతాంతో కూడిన మీ శర్తర్ కాాంతులు చీకటాను పార్ద్రోలుతూ సాంతోషాన్ని కలిగిసుేనియి.
మీరు మమాలిి అడిగిాంచడన్నకి కార్ణమేమిటి?” అన్న యమదూతలు పలుకగా ఆ
విష్ణుదూతలు,“మీరు యమదూతలైత్య పుణా లక్షణాన్ని, పాప సవరూపాన్ని, దాండనీతిన్న
వివరిాంచాండి. ఇతడు ఉాండవలస్థన స్థినన్ని వలాడిాంచాండి. దాండిాంపదగినవరవరు?
లోకాంలోన్న సర్వ ప్రాణుల్ల? లేక పాపకరుాలైన కొాందరా?”అనగా, యమభట్టలు ,”వద్మలలో
ఏది చెపపబడిాందో అదే అాందరికీ ఆమోదకర్మైన ధర్ాాం. ద్మన్నకాంటే భినిమైనది అధర్ాాం.
వద్మలనీి విష్ణుసవరూపాలన్న వినిము కద్మ! నరాయణుడు అాంతరాామియై సర్వప్రాణులలో
న్నాండి ఉనిడు. అాంతటా న్నాండి ఉనిడు. అాంటే స్ఫరుాడు, అగిి, ఆకాశాం, గాలి, గోవులు,
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
22
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
23
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
24
వలన కోటి కాంటే ఎకుకవ జనాలలో చేస్థన పాపాల నన్నిాంటినీ పోగొట్టీకునిడు. హరినమ
కీర్ేనలు ముకిేకాాంత ఏకాాంత మోహన విహారాలు, సతాలోక న్నవస్థన్ని ప్రస్థదిాంచే ఆనాంద
సౌభాగా విల్లస్థలు.ఇతడు “నరాయణా!” అన్న పిలిచినప్పుడు ఇతన్న మనసు్ కుమారున్న మీద
ఆసకేమై ఉనిదన్న మీరు అనుకోవదుా. భగవాంతున్న ప్పరును ఏ విధాంగా పలికిన శ్రీహరి ర్క్షకుడై
అాందులోనే ఉాంటాడు. కుమారున్న ప్పరు పెటిీ పిలిచిన, విశ్రాాంతి వళ్లోనైన, ఆటలోనైన,
పరిహాసాంగానైన, పదా వచన గత భావరాిలతోనైన కమల్లక్షుణిు సారిస్తే పాపాలు
తొలగిపోతయి. ఆ ప్రాయశిితేల వలా ఆ పాపాలు తతకలికాంగా ఉపశమిస్థేయి తపప
పూరిేగా పరిహార్ాం కావు.”
“అాంతాకాలాంలో ధైర్ాాం సనిగిలిానప్పుడు పూర్వజనా పుణా విశేషాం ఉాంటేనే కాన్న క్తశవుడు
మనసు్కు తోచడు.శ్రీహరి నమమనే అమృతన్ని ఈ అజామిళ్ళడు ప్రతాక్షాంగా స్తవిాంచాడు. ఈ
హరినమ సార్ణమనే ధర్ాాం ఈ సతుపరుష్ణన్న మర్ణానాంతర్ాం ఎాందుకు వృథా
అవుతుాంది?”అన్న ఈ విధాంగా విష్ణుదూతలు భాగవత ధరాాన్ని న్నరూపిాంచి “ఈ విషయాంలో
మీకు సాందేహాం ఉాంటే మీ యమధర్ారాజును అడగాండి. పాండి” అన్న చెపిప, బ్రాహాణుడైన
అజామిళ్ళన్న భయాంకర్మైన యమపాశాల నుాండి విడిపిాంచి యమభట్టల వలా కలిగిన
భయాన్ని పోగొటాీరు. అప్పుడు ఆ యమదూతలు శాాంతిాంచి, చేస్తది లేక యమలోకాన్నకి వళిళ,
యమున్నకి జరిగినదాంత తెలియజేశారు.
అప్పుడు,ఆ అజామిళ్ళడు యమపాశాలనుాండి బయటపడి ధైరాాన్ని పాంది ఎదుట ఉని
విష్ణుదూతలకు ఎాంతో ఆనాందాంతో నమసకరిాంచాడు.ఆ అజామిళ్ళడు న్నలబడి చేతులెతిే
నమసకరిాంచి ఏదో చెపపడన్నకి ప్రయతిిాంచాడు. విష్ణుభట్టలు అతన్న మనసు్లోన్న భావన్ని
తెలుసుకొన్న అాంతరాినాం చెాంది ఆ దేవదేవున్న సన్నిధకి వళిళపోయారు.మూడు వద్మల స్థర్మూ,
విష్ణుదూతల యమభట్టల సాంవద్మన్ని అజామిళ్ళడు సమగ్రాంగా విాంటూ… అతన్న మనసు్లో
అణిచిపెటీబడినవి అయిన పాపాలు మాటిమాటికి తలాంపుకు వచిి, పశాితేపాంతో
క్రాంగిపోయి, ఆ బ్రాహాణుడు పర్మేశవరుడైన శ్రీహరిన్న ఆశ్రయిాంచి తనలో ఇల్ల
అనుకునిడు.వశా మీద మోహాం పెాంచుకొన్న సాంతనన్ని కనిను. కులగౌర్వన్ని
గోద్మవరిలో కలిపాను. న బ్రతుకును ర్చి కెకికాంచాను. స్థగుగమాలిన పనులు చేస్థ స్థటివరిలో
తలవాంపులు తెచుికునిను. వర్ికాాం పైబడిన సాంస్థర్ బాంధ్యలనుాండి బయట పడలేక,
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
25
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
26
శ్రీరామ శ్రీరామ అాంటూ సద్మ రామ నమాన్ని జపిాంచిన శ్రీరామ ద్మసుడు కాంచర్ా గోపనిను
ప్రభ్యతవ సాంపదతో శ్రీరామున్న గుడి కటిీనాందుకు తనీషా నవబు కారాగార్ాంలో
బాంధస్థేడు. రామా నీ దర్శన భాగాము న్నమాా! ద్మశర్థీ కరుణా పయోన్నధీ !!అన్న శ్రీ
రామద్మసు అనుక్షణాం ప్రారిిస్ఫేనే ఉాంటాడు. శ్రీరామ,లక్షణులు తనీషాకు బాంగారు
మొహర్త (రామనడ)లను రామద్మసు కటీ వలస్థన సుాంకాంగా చెలిాస్థేరు. కానీ ప్రకకనే
బాందీఖ్యన లో ఉని రామద్మసుకు దర్శనాం ఇవవరు. ఎాందుకయాా రామా అనుక్షణాం నీ
దర్శనాం కోసాం పరితపిాంచే రామద్మసుకు కనబడలేదు. ఆ తనీషాకు కన్నపిాంచావు అన్న
అడిగిన లక్ష్మణున్నతో రాముడు ఇల్ల అనిడు. దేవుడు లేడు,రాముడు లేడు అన్న ననుి
నమాన్న వళ్ళకు కన్నపిాంచాలి,విన్నపిాంచాలి, ఉనిడు దేవుడు అన్న అన్నపిాంచాలి అాందుక్త
కన్నపిాంచాము. మన న్నజ రూపాలతో కన్నపిస్తే చూస్థ తట్టీకోవడాం తనీషాకు
కషీమవుతుాంది కనుక రామోజీ, లక్ష్మాజీ గా దర్శన మిచాిము. దేవుడునిడు,
రాముడునిడు అన్న నమేా రామద్మసుకు దర్శనాం ఎాందుకు?న భకుేడిన్న సమయాం
వచిినప్పుడు నలో ఐకాాం చేసుకుాంటాను. అన్న బదులిచాిడు శ్రీరాముడు.
అాందుక్త పెదా గుమాడి కాయాంత నైపుణాముని ఆవగిాంజాంత అదృషీాం కూడ ఉాండలి.దీన్ననే
ప్రాపేాం అన్న సనతన ధర్ాాంలో నముాతరు.మనకు ప్రాపేాం ఉాంటే ఎవరు ఎాంత అడుి పడిన
వతుకుకాంటూ వసుేాంది. మనకు ప్రాపేాం లేకపోత్య ఎాంత ప్రయతిిాంచిన దొర్కదు.
మన బ్రాహాణ ఆధ్యాతిాకాం గ్రూప్ నుాంచి స్తకర్ణ.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
27
భ్రామర్తదేవి – అరుణాసురుడు
పీసపాటి రామకృషుశర్ా, కాకినడ.
అప్పుడు బ్రహా “ఈ జగతుేనాందు పుటిీన ప్రతి ఒకకడు గిటీక తపపదు. అాందువలన నీవు
నేన్నవవగలిగిన ఇాంక్తదైన వర్మును కోరుకొనుము.” అన్న అనిడు. అాంత అరుణుడు తను
యుదిాంలోగాన్న, శస్థిస్థిల వలనకాన్న, స్టిలవలనగాన్న, పురుష్ణలవలన గాన్న, దివపాద,
చతుషాపద ప్రాణులతో గాన్న మర్ణాం రాకూడదనే వరాన్ని కోరుకునిడు. అప్పుడు బ్రహా
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
28
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
29
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
30
(ఉచిత ప్రకటన)
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
31
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
32
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
33
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
34
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
35
ప్రశ్నితేర్మాలిక
కృషాు వజఝల రామకృషు శర్ా : 9491878447: శకిే పీఠాల చరిత్ర అనేక యుగాల వనుకటి ది
అన్న అనుకుాంటే, ఇాంత ఆధ్యన్నక కాలములో వటి ప్రదేశాలు కాలక్రమేణ జరిగిన అనేక ప్రళ్య
ము ల ను జయిాంచి సిలాం మార్కుాండ అకకడే ఎల్ల ఉనియి అనేది న సాందేహాం.
ప్రతుాతేర్ాం: 1) చేరుకుపలిా విఎల్ఎన్ శర్ా:94410 93592
సాందేహమేల? కటీడములు చరిత్రాతాక మైనవి కాలగర్భాంలో నీటమున్నగాయి.
సముద్రగర్భసిమై తదుపరి పునః సృష్ఠీలో భూమినుాండి పైకి వచుిట లేద్మ?
కాల గర్భాం లో ఉాండుట జరుగును. కన్నపిాంచును. నేటి ద్మవర్క ర్మేశవర్ స్తతు, విదేశాం లో శ్రీ
చక్రాం. న్నదర్శనాం. న అనుభవాం లో నేనుాండే సిలాంలో ఎవరి ప్రమేయాం
లేకుాండనగృహావర్ణలోను,చుట్టీప్రదేశాంలోను తులస్థమొకకలునియి. మొలుసుేనియి.
పరిశీలిాంచగా, ఒకప్పుడు ఈ ప్రాాంతమున దేవతలు అర్ినలు చేస్త వర్ట, ఒక సమయమున
తెల్లార్కుాండ నకకలు అరుచుటచే వరు మధాలో వదిలి వళిానర్ట. అాందువలా దీన్ని. నకకల
రామేశవర్ాంగా పిలుస్థేరు. న సవగృహాంలో నే తులస్థ నప్రమేయాం లేకుాండ మొలుసుేనియి.
అాంత్యకాదు గయాసురుడు శర్తర్ాం పై యజఞాం చేస్త త్రిమూరుేలు గయాసురున్న వధాంచాలన్న
శివుడు కోడి రూపమున కూయగా మేలకని గయు న్న పథకాం ప్రకార్ాం వధాంచారు.అతన్న
పాదములు పడినచోట కావున పాదగయ గా చెపపబడిన మా సవగ్రామాం నేటి పిఠాపుర్ాం. పద
ఖ్ాండములు చూస్థ వటికి దహన సాంస్థకర్ములకై నీటికి చిని గుాంటను ఏర్పరిచి ఉాండెను. న
చిని తనమున బహుశా 1958 లో గురుే ఇపపటి కొలను న్న పునరుదిర్ణ భాగాంగా, రాజా వరు
అచిట నీటిన్న పూరిేగా తొలగిాంచినను మధా భాగమున చిని నీటి కుాండములో నీరు ఎాంత
తోడినను తర్గలేదన్న పన్నవరు మర్ణిసుేనిర్న్న విర్మిాంచారు. తిరిగి 1964 లో
మర్మాతుేకు ఆకుాండాంవర్కు ఆగి చేస్తరు. కానీ అకుాండములో నీరు ఒక బ్ధాందువు కూడ
తర్గలేదు. ఆ కుాండములో చెాంబుడు నీటి తో నేనే సాంధ్యా వాందనాం ఆచరిాంచాను. ఇక సాందేహ
మెాందులకు స్ట్రదరా.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
36
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
37
ప్రస్థినత్రయ పారిజాతము
(ఉపన్నషద్ - బ్రహాస్ఫత్ర - భగవదీగత స్థర్ము)
ధ్యరావహిక-25 వ భాగాం
ప్రణేత : బహుభాషా కోవిద – స్థహితా తతేవ విశార్ద
బ్రహాశ్రీ యలాాంరాజు శ్రీన్నవసరావు
మూడవ భాగము – భగవతీగత
2. స్థాంఖ్ాయోగాం
ఇల్ల చేతులు జ్యడిాంచి శర్ణని తరువతనే ఈశవరుడు మనకు పలుకుతడు. అాంతవర్కూ పలకడు-
భాష్ఠాంచడు. అాందుక్త గతలో అరుీనుడు ప్రాధ్యయ పడనాంత దనుకా కృష్ణుడు ఉపదేశాన్నకి ప్రార్ాంభిాంచడు,
శర్ణాగతి తరువతనే ఉపదేశాం ప్రార్ాంభమవుతుాంది. ఆ ఉపదేశాం కూడ అనతా లేదు-ఆతా మాత్రమే
ఉాందన్న-ఊర్క చెబ్ధత్య ల్లభాం లేదు. ఆతాను అనతానుాంచి వరుచేస్థ-ఇదిగో ఇదీ దీన్న సవరూపాం –
పట్టీకోమన్న – చేతి కాందిాంచినట్టీ చూపి చెపాపలి. ఈ వరు చేస్త విధ్యనమే భగవదీగతలో రాండవదైన
స్థాంఖ్ాయోగాం.
దీన్నమూలాంగా ప్రకృతికి భినిాంగా ఆతా అనేదేమిట్ల-అది ఎల్ల ఉాందో మనమర్ిాం చేసుకోగలాం. లేకుాంటే
ఎాంత ఉాందన్న చెపిపన న్నరాకార్మైన ఆ తతేవాం స్థధకుడి అవగాహనకు రాదు. అవగాహనకు రాకపోత్య
పట్టీకోలేడు. అాందుక్త ఈ అధ్యాయాంలో పాాంచభౌతికమైన ప్రపాంచాన్నకి విలక్షణాంగా పర్మాతా లక్షణాలను
వరిుస్ఫే పోతుాంది భగవదీగత. ప్రపాంచమనేది రాండు విధ్యలు. పిాండ శర్తర్మొకటి. బ్రహాాాండ శర్తర్మొకటి. ఈ
రాండు శర్తరాలే మనకు న్నతామూ కన్నపిసుేనియి. కాన్న ఈ శర్తరాలలోనే ద్మగి ఉని చైతనాాం మనకు
గోచరిాంచటాం లేదు. గోచరిాంచకపోయిన అది ఈ రాండిాంటినీ వాపిాంచి ఉాంది. ద్మన్ని చూడలాంటే ప్రతిేలో
నుాంచి వితేనాం తీస్థనట్టీ విడదీస్థ చూడలి. విడదీయటమాంటే దీన్న లక్షణాల కాంటే ద్మన్న లక్షణాలు వరుగా
భావిాంచటమే. దీన్న లక్షణాలేమిటి. జాయత్య – ఆస్థే – వర్ిత్య – విపరిణమత్య – అపక్షయత్య – వినశాతి –
అన్న షడివధ వికారాలతో కూడుకొనిదీ ప్రపాంచాం. దీన్ని శసిాంతో ఛేదిాంచవచుి. అగిిలో కాలివచుి. జలాంతో
తడపవచుి. వయువుతో ఆర్పవచుి. ఒకకమాటలో చెబ్ధత్య వధాాం. ఒకక రూపాంలో ఉాండదు. అనుక్షణాం
మారుతూ పోతుాంది. ఒక చోట వుాంటే మరొకచోట ఉాండదే పద్మర్ిమూ. ఒకప్పుడుాంటే వర్మకప్పుడుాండదు.
అాంత్యకాదు. ఉనిటేీ ఉాండి ఎప్పుడో ఒకప్పుడు కాంటికి కనపడకుాండ నశిాంచి పోతుాంది. ఇదీ ప్రపాంచ సవభావాం.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
38
బాగానే ఉాంది. కాన్న అది అవాయమైనప్పుడు గద్మ వినశాం లేన్నది. అసలవాయ మెల్ల అయిాందన్న ప్రశి
రావచుి. ద్మన్నకి సమాధ్యనమే “అనశిన్న 2 ప్రమేయసా” అనే వకాాం. అది అప్రమేయమట, ప్రమేయమాంటే
జాఞన్నకి విషయాం. జాఞనవిషయాం కాన్నదేదో అది అప్రమేయాం. జాఞన విషయాం కాకపత్య ఏమిటది, జాఞనమే. ఆ
జాఞనాం కూడ మనకిప్పుడుని జాఞనాం ల్లాంటి జాఞనాం కాదు. మనకిప్పుడుని జాఞనాం జేఞయమైన ప్రపాంచాంతో
కూడిన జాఞనాం. అాంచేత పరిచిినిాం అది ఇల్ల పరిచిినిాం కాదు. “య్యన సర్వ మిదాం తతాం” అన్న చెపపటాం చేత
అపరిచిినిమైన జాఞనమది. జాఞనమపరిచిిని మెప్పుడయిాందో అప్పుడిక జేఞయమైన ప్రపాంచాన్నకి ప్రత్యాకమైన
ఉన్నకి లేదు. ప్రపాంచాం కూడ అదే అవుతుాంది. అయిత్య అల్లాంటి ద్మన్ని భావన చేయట మెల్లగా అన్న ప్రశి.
జాఞనమనీ-వాపకమనీ ఇల్లగే భావన చేయాలి.
మన అనుభవాంలో ఇల్ల వాపకమైన పద్మర్ి మాకాశమొకకటే. అయిత్య అది జడాం. ద్మనేి సచేతనాంగా లేద్మ
జాఞనతాకాంగా భావిాంచి చూడగలిగిత్య, అదే ఆతా. ఆతా నకాశాంతోనే పోలిి చెపిపాం దుపన్నషతుే.
“ఆకాశాతా” అన్న ఛాందోగాాం. “ఆకాశ ఇవ ఆతా సవరూపాం యసాసః” అన్న అర్ిాం వ్రాశారు శాంకరులు.
సర్వగతతవాం స్ఫక్ష్మతవాం రూపాది హీనతవాం – ఇల్లాంటి గుణాలు ఆకాశాన్నకీ ఆతాకూ సమానమే
ననిరాయన. తైతిేర్తయాంలో “ఆకాశ శర్తర్ాం బ్రహా” అన్న ఒక వకాముాంది. ద్మన్న కర్ిాం చెబుతూ శాంకరులు
ఆకాశః శర్తర్మసా – ఆకాశమే శర్తర్మనిరు బ్రహాాన్నకి.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
39
అనతా కూడ ఆతా సవరూప మెప్పుడయిాందో అప్పుడిక విషాదమనేది లేదు. మానవుడికి “యాంహి న
వాధయాం త్యాత్య పురుషాం పురుషర్ిభ” ప్రాపాంచికమైన విషయాలేవీ వణిు బాధాంచవు. కార్ణమేమాంటే “సమ
దుఃఖ్ సుఖ్ాం” సుఖ్ దుఃఖ్యలు రాండిాంటినీ సమాంగా చూసుేాంటాడు వడు. “న్నర్మాషాం హి సమాం బ్రహా”
సమమే బ్రహామాంటే కాబటిీ బ్రహాాంగా చూచేవడికి భయమేముాంది. అయిత్య చూచే ధైర్ాాం కావలి
స్థధకుడికి. అాందుక్త ‘ధీర్ః’ అనటాం. ధీరుడైన వడికి విషయ్యాంద్రియ సాంపర్కాం వలా కలిగే శీతోషాుదులు గాన్న
సుఖ్ దుఃఖ్యదులు గాన్న ఈషనాత్రాం కూడ బాధ్యకర్ాం కావు. అాంత తన ఆతా చైతనామేననే సమదర్శనాం
వలా వటన్నిాంటినీ ఆగమాపాయులుగా చూసుేాంటాడు. ఆగమమాంటే రావటాం. అపాయమాంటే పోవటాం.
సముద్రాంలో తర్ాంగాలు అసుేాంటాయి-పోతుాంటాయి-వటి రాకపోకలవలా సముద్రాం భయపడదు కార్ణాం
అదాంత ద్మన్న సవరూపమే. అల్లగే చైతనా స్థగర్ాంలో పాట్ట పోట్టలుగా చూస్థేడీ మాత్రాసపర్శల నన్నిటినీ
స్థధకుడు, అాంచేత వడికెల్లాంటి క్తాశమూ లేదు.
ఇది పరిపాకాన్నకి వచిిాందాంటే ఒక జీవిత కాలాంలోనే కాదు, మర్ణ సమయాంలో కూడ అదే దృష్ఠీతో చూస్థేడీ
శర్తరాన్ని. మర్ణాం శర్తరాన్నక్త గాన్న తనకు గాదు. తను ఆకాశరూపుడై అాంతటా వాపిాంచాడు గద్మ,
తనదల్ల అవుతుాంది మర్ణాం. కాబటిీ మర్ణిసుేనిదాంటే అది శర్తర్మే. ఉని పోయిన అదే, తనొకప్పుడు
వచేిది లేదు-పోయ్యది లేదు. ‘అచలోయాం సనతనః’ ఎప్పుడూ కూటసి౦గానే Immutable or stable ఉని
ద్మతా. అల్లాంటి ఆతా చైతనా బలాంతో అన్నిాంటినీ చూచినటేీ మర్ణాన్నికూడ స్థక్షగా చూడగలడు,
దీన్నకొకకటే న్నదర్శనాం. జీవితాంలోనే బాలాాంలో ఉని శర్తర్ాం యౌవనాంలో లేదు. యౌవనాంలో శర్తర్ాం
వర్ికాాంలో లేదు. ఎపపటికప్పుడు మారిపోతునిది. అల్లగే ర్మపు అవస్థనాంలో కూడ ఇది పోయి క్రొతేది
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
40
వసుేాందన్న ఎాందుకనుకోరాదు. “వస్థాంస్థ జీరాున్న యథా విహాయ నవన్న గృహాుతి నర్మ పరాణి” న్నని
ధరిాంచిన దుసుేలు మాస్థపోత్య నేడు మర్ల్ల క్రొతే దుసుేలు ధరిసుేనిము. “తదవ చఛర్తరాణి విహాయ జీరాు
నానాన్న సాంయాతి నవన్న దేహీ” అల్లగే జీవితాంతమూ ధరిస్ఫే వచిిన ఈ శర్తర్మనే వసిమెాంతగా
జీర్ుమైాందో. ఈ జీర్ుమైన శర్తరాన్ని వదలి క్రొతేది ధరిస్థేడన్న చెపపటాంలో ఆశిర్ామేముాంది.
ఇది బౌదుిల న్నరావణాం ల్లాంటిది కాదు. అదమవతుల న్నరావణాం. బౌదుిల న్నరావణాం శూనాాంలోకి, అదమవతుల
న్నరావణాం బ్రహా చైతనాాంలోకి. అది అభావాం. ఇది భావాం. పోయ్యవర్ాంత చివర్కభావాంలోక్త పోతునిట్టీ
కన్నపిసుేాంది మనకు. కాన్న బ్రహావతే మాత్రమల్ల పోడు. అభావమయ్యాది అతడి శర్తర్మే గాన్న అతడు కాదు.
అతడతా రూపాంగా న్నలిచే ఉాంటాడన్న ఖ్చిితాంగా చెబుతునిది గత. ఇదే భగవనుడు జీవుల కివవవలస్థన
హామీ. ఆఖ్రు పరిక్ష ఇది మానవుడికి. ఈ పర్తక్షలో నెగాగడో లేదో చెపపటాన్న కామానవుడిక మనకు
కన్నపిాంచడు. కాబటిీ వడి తర్ఫున నెగాగడన్న చాటవలస్థన వడు మనకు భగవాంతుడే, ఇల్లాంటి ఉతీేరుులెవరు
– వరల్ల ఉాంటార్న్న కుతూహలాం ఉాండవచుి మనకు. వర్మ పర్మహాంస పరివ్రాజకులన్న ప్రకటిసుేనిరు
శాంకర్ భగవతపదులు.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
41
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
42
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
43
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
44
ఆదిఖ్ాండమాందు వ్రాయబడినది.
పురాణలక్షణాలు: పురాణమాంటే ఏమిటన్న చాల్లమాందికి సాందేహాం కలుగుతుాంది. పురాణాం
పాంచలక్షణాం అన్న పెదాలు చెపుేాంటారు. అాంటే అయిదు లక్షణాలు కలది. 1. సర్గము, 2.
ప్రతిసర్గము, 3. వాంశాం, 4. మనవాంతర్ాం, 5. వాంశాను చరితమనే లక్షణాలు కలది పురాణము.
1. సర్గాం: ఈ జగతుే అాందలి ననపద్మరాిల ఉతపతిే లేక సృష్ఠీ, సర్గమన్న చెపపబడుతుాంది.
2. ప్రతిసర్గాం: సర్గాం అనే పద్మన్నకి వాతిర్మకమైనది ప్రతి సర్గాం. అనగా ప్రపాంచాం యొకక ప్రళ్యాం.
3.వాంశాం: బ్రహా ద్మవరా ఎాందరు రాజులు ఋష్ణలు సృష్ఠీాంచబడిర్మ వరియొకక భూతభవిషాత్
వర్ేమాన కాల్లలోా గల సాంతన పర్ాంపర్ను వాంశము అన్న అాంటారు.
4. మనవాంతర్ాం: జరిగిన సాంఘటనలకు గురుేగా ఉాండే కాల గణనాం. ప్రతిమనవాంతరాన్నకి ఒక
మనువు అధపతిగా ఉాంటాడు.
5. వాంశాను చరితాం: వాంశాలకు మూల పురుష్ణలైన రాజుల విశిషీ వర్ునమే వాంశాను చరితాం
అనబడుతుాంది.
కొన్ని పురాణాలోా దశ లక్షణాలు వుాంటాయి. అవి1. సర్గ 2. విసర్గ 3. వృతిే 4. ర్క్షణ 5.
అాంతర్ములు 6. వాంశము 7. వాంశాను చరితము 8. సాంస్థి 9. హేతువు 10. అపాశ్రయము.
స్థహితా పర్ాంగా పురాణాలను మర్మ వర్తగకర్ణ చేస్థరు. మూల పురాణాలను
మహాపురాణాలన్న అాంట్టనిరు. తదుపరి ఉపపురాణాలు. మహాపురాణాలకు
ధర్ావిషయాలలో ఎాంతప్రామాణికత ఉనిదో ఉపపురాణాలకు కూడ సమానమైన
ప్రాముఖ్ాత వునిదన్న చెపపబడినది. అషాీదశ పురాణములు, అషాీదశ ఉప పురాణాలు ఉనిటేీ
అషాీదశ ఔపపురాణాలు ఉనియి. ధర్ాకలపద్రుమాం అనే గ్రాంధాంలో పురాణాలను అయిదు
విభాగాలుగా వర్తగకరిాంచారు. 1.మహాపురాణాలు 2. ఉపపురాణాలు 3. ఔపపురాణాలు 4.
ఉపోప పురాణాలు 5. ఉపౌప పురాణాలు.
పురాణాలకు కలపసాంబాంధాం: ప్రస్థది సాంఘటనలు, అాంశావతరాలు, వటిలో జరిగిన
విషయాలను చెపపడన్నకి చారిత్రక గణనాంలో మనవాంతర్ాం చాల్ల ముఖ్ామైనది. ఒక కలపాంలో
14 మనవాంతరులు వటికి అధపతులు వుాంటారు.(ఒక మనవాంతర్ాంలో 71 మహా యుగాలు
ఉాంటాయి.) మన అషాీ దశ పురాణాలు 18 కల్లపలలో జరిగిన సాంఘటనలను వ్రాశాయి. ఏ
పురాణాం ఏ కలపాంలో జరిగినది అనే విషయాలు కూడ వివరిాంచబడియి. ఈ కల్లపలు
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
45
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
46
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
47
పూర్వ మెనిడో సృష్ఠీకర్ే అయిన బ్రహా శ్రీ మహావిష్ణువు వదాకు వళిళ హర్త! కలియుగములో
జనులు అనేక పాప చిాంతనలతో ధర్ామార్గాం తపిప చరిస్థేరు. కనుక వరికి తరిాంచే మార్గాం
ఏదైన చెప్పుమన్న కోరాడు. బ్రహా మాటను మన్నిాంచి హరి తన అాంశతో కృషును సృజాంచాడు.
ఆమె రూపల్లవణాాలకు ఆశిర్ాపడిన బ్రహా ఆమెను తన కూతురిగా ఇమాన్న అడిగాడు. కృషును
విష్ణువు బ్రహాకు ఇవవగా కృషు బ్రహాపుత్రి అన్న పిలువ బడుతునిది.
కొాంతకాలన్నకి కలియుగాం పాప భూయిషీాం కాగా ఆ పాప పరిహారార్ిాం విష్ణువు మర్ల కృషును
తనకిమాన్న బ్రహాను అడిగాడు. విష్ణు స్థవధీన అయిన కృషును ఎకకడ వుాంచాలన్న ఇాంద్రాది
దేవతలను హరి అడిగాడు. అప్పుడు వరు భూమినాంత పరిశీలిాంచారు. అప్పుడు శ్రీహరిన్న కోరి
ఒకచోట పర్వత రూపాంలో ఘోర్ తపసు్ చేసుేని సహామున్నన్న చూపిాంచారు. దేవతలు వాంటనే
సహామున్న వదాకు వళిళ సహామునీ నీవు ఏ కోరికతో పర్వత రూపాం ధరిాంచి ఘోర్ తపసు్
చేసుేనివో ఆ విష్ణువ భూమిన్న ఉదిరిాంచటాన్నకి విష్ణురూపిణి అయిన కృషుతో సహా వచిి
ఉనిడు. కృషు సకల్లభీషీ ప్రద్మయిన్న అన్న చెపాపరు.
పర్మానాందభరితుడైన సహామున్న విష్ణువును విష్ణు సవరూపిణి అయిన కృషును
షోడశ్నపచారాలతో పూజాంచాడు. దేవతల్లరా! నేను శ్రీ మహా విష్ణువును కోరి తపసు్
చేసుేనిను. మీరు సమసే ఫలద్మయిన్న అయిన కృషుతోపాట్టగా విష్ణువును ఇకకడకు తీసుకొన్న
వచాిరు. న జనాతరిాంచిాంది. నేను కృషాు నదీమ తలిాన్న స్తవిాంచి న్నశిల భకిేన్న జాీనలను
పాందుతను. హే విష్ణు! కృషుతో కూడి దయతో న మీద న్నలచి ననుి కృతరుిడిన్న చేయమన్న
వడుకునిడు. అతన్న ఆతా న్నవదనను కృషు అనుగ్రహిాంచిాంది. సహామునీాంద్రా నేను న అాంశతో
ఈ సహాాద్రి మీద న్నవస్థస్థేను.
నీ తపసు్ ఫలిాంచి లోకోపకార్ాం అయిాంది. నీ ఉపకార్ాం వలా లోకాలు పునీతాం అవుతయన్న
వర్మిచిిాంది. విష్ణువు కూడ సాంప్రీతుడై పర్వత రూపాంలో వుని నీమీద (సహాాద్రి మీద) న్నతా
న్నవసాం ఏర్పర్చుకుాంటానన్న ఇదారూ ఆ సహాాద్రి మీద పాదాం మోపారు. సహామున్న వరిన్న
ర్తిలతోనూ పరిమళ్ పుషాపలతోనూ అరిిాంచాడు.
శ్రీ మహ విష్ణువు శేవతశవతి వృక్షాంగా (తెలా రావి చెట్టీగా) సహాాద్రి మీద ఆవిర్భవిాంచాడు. ఆ
రావిచెట్టీ అాంతరాభగాన రాండు వైపుల ధవళ్ళకృతిలో నదీమ తలిాగా కృషు ఆవిర్భవిాంచిాంది.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
48
పడమటి కనుమలలో బ్రహాగిరి, వదగిరి అన్న రాండు శిఖ్రాలునియి. బ్రహా ఒకప్పుడు బ్రహా
గిరి మీద నరాయణున్న గురిాంచి తపసు్ చేయగా నరాయణుడు తెలా రావిచెట్టీ రూపాంలో
ప్రతాక్షాం అయినడు. తరువత విధ్యత వదగిరి మీద తపసు్ చేయగా పర్మేశవరుడు
ఆమా(ఉస్థరి) చెట్టీగా ప్రతాక్షాం అయినడు. శేవతశవతి వృక్షాం (నరాయణుడు) కృషు గానూ
ఆమలక వృక్షాం (ఈశవరుడు) వణి గానూ ఒకద్మన్నతో ఒకటి కలస్థ కృషువణి నదిగా
ప్రభవిాంచినట్టా విఘు పురాణాంలో చెపపబడినది.
ఈ జల్లలు సహాాద్రి నుాండి శ్రీశైలాం వర్కూ గాంగతో సమానమనీ, భగవత్ న్నలయమైన ససా
శాామల క్షేత్రమన్న, ఆధ్యాతిాక సాంపదలకు ఆలవలమనీ ప్రస్థదిి చెాందినది. అట్టవాంటి క్షేత్రాలలో
విజయవడ ఎనిదగినది.
సహాాద్రి పర్వతాం మీద పుటిీన ఓషధ్యలను బీజాలను తన ప్రవహములో తర్లిాంచుకొన్న
పోవుచుాండగా కీల్లద్రి అడుిపడి అకకడే న్నలచిపోగా ఆ బీజాలు మొలకెతిే ఆ ప్రదేశము
ససాశాామలమైనది. స్థగర్ సాంగమాభిల్లషతో ఉర్కలుగా వచిిన కృషువణీ నది తనకు ద్మరి
ఇమాన్న కీలున్న కోరినది.
కీలుడు అాంగకరిాంచలేదు. దేవతలు వచిి కీలున్నకి నచి చెపపగా సొర్ాంగ మార్గాం మాత్రాం
ఇవవడన్నకి అాంగకరిాంచాడు. ఆ ప్రవహ వగాన్నకి కీల్లద్రి నుాండి ఒక ముకక విరిగి ప్రవహ
వగములో రాండు క్రోసుల దూర్ము కొట్టీకుపోయి న్నలచినది. ఈ రాండు క్రోసులదూర్మును
ఫలుగణ తీర్ిమనీ, ఆ కొాండ ముకకకు త్యలుకొాండ (త్యలిన కొాండ) అన్న ప్పరుా అన్న సహాాద్రి ఖ్ాండాంలో
చెపపబడినది. అది యనమలకుదురు అన్న విజయవడకు ప్రకక గ్రామము ఈ ఇాంద్రకీల్లద్రి
పర్వతము మాంగళ్ళచలము (మాంగళ్గిరి) వర్కు వాపిాంచివునిది.
దురాగ దేవి కుడికనుి స్ఫరుాడు. ఎడమ కనుి చాంద్రుడు. కనకవర్ుాంతో ప్రకాశిాంచే పలము
రాత్రిాంబవళ్ళకు నడిమి సాంధా. దురాగదేవి తన చూపులతో శత్రువులను క్ష్మభ పెటిీన చోటా న్నిటికీ
ఒకొకకక దృష్ఠీ. ఆయా నమాలతో నేటికి ప్రస్థద్మిలై ఉనివి. కార్మవటి వాంశ పలావ క్తతు భూపాల
శాసననుస్థర్ము దురాగ మలేాశవరుల మహాతాము, అనుగ్రహము మనకు తెలుసుేనివి.
విజయవడ మాధవ వర్ా పాలనలో వునిపపటి ఒక ఉదాంతాం కనకదురాగ మలేాశవరుల
అనుగ్రహాన్నకి న్నదర్శనాంగా చెపపబడినది. మాధవ వర్ా కుమారుడు ఒకనడు ర్థాం మీద
వళ్ళళచుాండగా ఆ ర్థము క్రిాంద చిాంత చిగురు అముాకునే ఒక అభాగుారాలి కొడుకు పడి
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
49
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
50
బ్రహా విఘువు మొదలైన దేవతల చేత ఆవరిాంచబడి, ఢాకినీ మొదలైన భూత గణాలచే
ర్క్షాంచబడుతూ ఉాంట్టాంది. వనదుర్గ సిలదుర్గ జలదుర్గ అన్న దేవికి ప్పరుా.
అన్నిాంటిలోకి వనదుర్గ సుఖ్ప్రద. వనదురాగ రూపాంలో ప్రభవిాంచి ప్రకాశిాంచే శమీవృక్షాం అనేక
దేవత న్నలయాం మహా మాయా సాంపద కలది. అాందుక్త పాాండవగ్రజుడైన ధర్ారాజు వరి
అజాఞతవసాం ప్రార్ాంభిాంచే ముాందు వరి ఆయుధ్యలను శమీ వృక్షాం మీద ద్మచిపెటిీ
వనదేవతరూపిణి అయిన వనదుర్గన్నల్ల ప్రారిిాంచాడు.
విషసుూరిత భ్యజాంగ భాంగి భయాంకర్ రూపాంతో మా ఆయుధ్యలను కనుపిాంప చేయమన్న
కోరాడు.
చితే క్ష్మభాం కలిగిాంచే దీన్న ఆకృతి దేవీ సవరూప సవభావలకు ప్రతీక. సమసే ప్రాణులలోనూ
వాపిాంచి చితే వికారాలను కలిగిాంచే భ్రమరాాంబ అషాీదశ పీఠాలలో ఒకటైన శ్రీశైలపీఠశకిే.
శాకినీ, ఢాకినీ మొదలైన యోగినీ గణాలతో ఆవృతమై అర్ణా మధాాంలో నెలకొని వనదురాగ
రూపమీ శమీ తరువు. కనుకనే ధర్ారాజు అజాఞత వసాంలో భీమున్న ఆగ్రహ ప్రవృతిేన్న
న్నగ్రహిాంచుకొనే విధాంగా శాశిాంచు తలీా అన్న వన దేవత రూపిణి అయిన శమీ వృక్షాన్ని ప్రారిిాంచి
తగిన న్నవదనలు సమరిపాంచాడు. శత్రువులు ఎవరూ ఆ శమీ వృక్షాన్ని ద్మటి రాకుాండ
చూడుమన్న అరిిాంచాడు. శమీ వృక్షాం శివ శకెమేకా సవరూపాం కనుకనే మహా దేవ ప్రస్థదిత పాశు
పతస్థిన్ని ధరిాంచి భరిాంచిాంది.
నటికీ, నేటికీ శమీ పూజ పార్మవట వడ వడల్ల నవరాత్రి ఉత్వల ముగిాంపుగా జరుగుతూనే
వునిది. ఎాందుకనగా గ్రామ దేవత మూరుేలు లేన్న మరుమూల గ్రామాలలో కూడ రావి, వప,
శమీ వాంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతయి అనే ప్రగాఢ విశావసమే
యుగయుగాలుగా చాటిన సతాాం.
దేవీ దుర్గ మహిషాసురున్న వధాంచి మహోగ్రాంగా కన్నపిసుేాండగా దేవతలాందరూ అమాా నీవు
లోకాలను ర్క్షాంచే తలిావి. ఇాంతటి మహోగ్రరూపాం మహిషాసురున్న వాంటి రాక్షస వధక్త గాన్న
మేమెట్టా భరిాంచగలాం? మూల ప్రకృతివైన న్ననెిట్టా సమీపిాంచగలాం? తలీా నీవు శాాంతి రూపిణివై
లోకాలను కపాడుమన్న వడుకునిరు. ఆ తలిా కరుణార్స సాంపూర్ు అయిన రాజ రాజేశవరిగా
అవతరిాంచిాంది. కాల్లాంతములో జగదుగరువు ఆదిశాంకరాచారుాల వరు మహోగ్ర శకుేలను శ్రీ
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
51
చక్రము నాందు న్నక్షపేాం చేస్థ, శ్రీ అమావరి పాద్మల చెాంత శ్రీ చక్రరాజమును స్థిపన
చేయటమైనది.
ప్రతి సాంవత్ర్ము ఆశవయుజ శుది పాడామి మొదలు నవమి వర్కు దుర్మగత్వాం అను ప్పరుతో
దేవీ శర్నివరాత్రోత్వములను, సాంవత్రార్ాంభాంలో చైత్ర శుది పాడామినుాండి నవమి వర్కు
వసాంత నవరాత్రోత్వములను ప్పరుతో ననుి ఆరాధాంచిన న చరిత్రను విన్నన ఇహలోకాన
ఆయురార్మగా, ఐశవరాాలతో, పుత్ర పౌత్రాభి వృదిితో సమసే సుఖ్శాాంతులు పాందగలర్న్న
వర్మిచిిాంది.
నటి నుాండి దుర్గమా రాజరాజేశవరిగా లోకాలను పాలిస్ఫే, బాల్ల త్రిపుర్సుాందరిగా
కోరికలీడేరుస్ఫే, అనిపూర్ుగా ఆకలి తీరుస్ఫే, లలితగా ల్లలిస్ఫే, సర్సవతిగా సకల విదాల్ల
ప్రస్థదిస్ఫే అనేక అాంశలతో అరాిమూరిేగా ఆరాధాంచబడుతూ వునిది. ‘ద’ కార్ాం
దైతానశకాం. ‘ఉ’ కార్ాం విఘి నశకాం. ‘ర్’ కార్ాం ర్మగ నశకాం. ‘గ’ కార్ాం పాప నశకాం.
‘అ’ భయనశక వచకాం. కనుకనే అమావరికి పరాాయపదమైన దురాగ నమమును
ఉచిరిాంచిన, సారిాంచిన పాపాలు నశిస్థేయన్న స్థక్షాతూే పర్మ శివుడు చెపిపన మాట అన్న
సకల లోక పితమహుడు సృష్ఠీ కర్ే అయిన బ్రహా మార్కాండేయ మహరిికి చెపిపన
ప్రమాణమునిది.
ఈ విధాంగా మహిషాసుర్ మరిినీ బ్రహా త్యజస్థవన్న శుది సపటిక రూపిణి అయిన కనకదుర్గ కృషాు
తీరాన వలస్థ తూరుపన ఐాంద్రి, పడమర్ వరుణి, ఉతేరాన కమారి, దక్షణ దికుకన శ్రేషఠ ధర్ా
దేవత సవరూపిణి అయిన హాంసవహిన్నగా లోకాలను కాపాడుతూ ఉనిది.
కొలచిన వరికి కొాంగు బాంగార్ము, సరావర్ి ధ్యత్రి, మూల ప్రకృతి, సౌకుమార్ా
సౌాందర్ాలహరి, మలేాశవర్ హృదయ స్థమ్రాజా పటీ మహిష్ఠ అయిన చలాన్న తలిా దుర్గమా.
దూర్ దూరాల నుాండి వచేి నీ బ్ధడిలు అయిన భకుేల మీద కరుణాాంతర్ాంగవై సుఖ్ శాాంతులను
వరిిాంచుచూ, జాఞన స్థదిిన్న ప్రస్థదిాంచుమన్న న్నతాము స్తవిాంచుకుాంద్మము.
“ సర్వమాంగళ్ మాాంగళేా శివ సరావర్ి స్థధక్త
శర్ణేా త్రయాంబక్త దేవీ నరాయణి నమోసుేత్య”
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
52
శ్రీ రాఘవాంద్రస్థవమి
సాంధ్యా యల్లాప్రగడ (అటాాాంటా)
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
53
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
54
స్థవమి వదా వుని శిష్ణాడు తను వివహము చేసుకోవలన్న అనుమతి కోరుకుాంటాడు. ఆయన
ఆ సమయములో మృతిేక స్థినములో వుాంటారు. ఆ శిష్ణానకు కొాంత మృతిేక ఇచిి వళ్ళమన్న
ఆశీర్వదిస్థేరు. ఈ శిష్ణాడు వరి గ్రామము వడుతూ ఒక బ్రహాణ గృహములో ఆగుతడు.
వరిాంట గృహిణికి కానుప సమయము. పిలా పుటీగానే వరిాంట కనపడన్న శకిే పిలాలను
చాంపుతూవుాంట్టాంది. ఈనడు కూడ రాబోయి, రాలేక ఆగి స్థవమి శిష్ణానకు ఆయన
చెాంగులోన్న మటిీన్న అవతల పార్వయామన్న అడుగుతుాంది. శిష్ణాడు ఆ మటిీన్న ఆ దుషీశకిే మీద
వస్తే అది నశిసుేాంది. గృహసుి సాంతోషపడి, వరి అని కుమారేను వివహము చేస్థకోమన్న
కోరుకుాంటాడు.
స్థవమి మర్మ శిష్ణాడు వివహానాంతర్ము స్థవమి వదా పరిపూర్ు ఆయుషాాంతుడన్న దీవనలు
తీసుకుాంటాడు. ఆ రాత్రి అతన్నన్న పాము కరుసుేాంది. అతన్న భార్ా స్థవమి వదాకు పరుగున వచిి
గొలుామనగా, స్థవమి ఆ పాము విషమునకు విరుగుడుగా తపఃజలము చలుాతరు. శిష్ణాడు
బ్రతుకుతడు.
మర్మ గ్రామములో ఒక వదదేవష్ఠ వుాంటాడు. వదపాండితులను అవమాన్నాంచి, హేళ్న చేస్ఫే
వుాంటాడు. రాఘవాంద్రస్థవమి ఆ వూరు వచిినప్పుడు వద పాండితులు ఆయన వదా వీడి ఆగడల
గురిాంచి గోల పెడతరు. స్థవమి అతన్నన్న ర్మాన్న, అతన్న సాందేహమేమిట్ల అడగమాంటాడు.
అతను ర్మకలికి ఆకులు తెపిపస్తే, వద్మలను నముాతనన్న లేదాంటే తనుిలు తపపవన్న బెదిరిస్థేడు.
స్థవమి ఆ ర్మకలిన్న భూమిలో మొకకవలె నటమన్న, ప్రతిర్మజూ మూలరామున్న అభిష్టక
జలముతో తడుపుతరు. మూడవనడు ఆకులు మొలచి, నలుగవనడు పనస కాయ
వసుేాంది. ఆ మూరుుడు భయపడి శర్ణువడుతడు. వదములను పరిహస్థాంచిన కర్ా పాపము
తపపదన్న చెపిప స్థవమి అచిటి నుాంచి యాత్ర స్థగిస్థేరు.
రాఘవాంద్రస్థవమి హుబ్ధాలో వుాండగా ద్మరావడు నవబు కుమారుడు పాముకాట్టకు
మర్ణిస్థేడు. ఆ కుమారున్న ఖ్ననము చేస్థేరు. స్థవమి, ఖ్ననము చేస్థన బాలున్న బయటకు
తీయమన్న, మూలరామున్న అభిష్టక జలము ఆ బాలున్నపై చిలకరిస్తే, బాలుడికి ప్రాణాలు
వస్థేయి. నవబు ఎాంతో సాంతోష్ఠాంచి అగ్రహర్ము కానుకగా ఇస్థేడు. స్థవమి ఆ
అగ్రహార్మును బ్రాహాలకు ద్మనము చేస్థ తాంజావూరు వడతరు. అకకడ 12 సాంవత్రాలు
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
55
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
56
--:oOo:--
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
57
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
58
కాశికి బయలుదేరాడు. అయన కాశి చేరి, అకకడ పాదోదక తీర్ిాం లో స్థిన సాంధ్యాదులు
ముగిాంచుకున్న ఆదిక్తశవుడిన్న దరిశాంచుకున్న అకకడుని విష్ణు భకుేలతో చేరి విష్ణు సాంకీర్ేనాం
చేస్ఫే కాశి లో విశేవశవరున్న మాందిర్ాం వదాకు చేరి, ఙ్ఞఞనవపి కూపము దగగర్ శిష్ణాలతో, విష్ణు
భాగవతులతో కూడి నృతాాం చేస్ఫే కుడి చేతిన్న పైకెతిే, నైమిశార్ణాములో చేస్థనట్టా హరియ్య
సర్మవశవరుడన్న ప్రతిజఞ చేస్థనడు. వాంటనే ప్రకకనే ఉని నాంది వాసున్న చేతిన్న సేాంభిాంప చేస్థనడు.
ఆ భయాంలో వాసున్న వకుక కూడ సేాంభిాంచి పోయిాంది. అప్పుడు క్తశవుడు సవయాంగా వచిి
వాసున్న చెవిలో ర్హసాాంగా ఇల్ల చెపాపడు " వాస్థ నువువ గొపప అపరాధాం చేస్థవు. నీ
అపరాధాం వలా నకు కూడ భయాంగా ఉాంది. ఈ విశావన్నకాంతటికి విశవనథు డొకకడే,
రాండవవడు లేడు. అయన అనుగ్రహాం వలేా నేను చక్రిన్న, లక్ష్మీపతిన్న అయినను. త్రిలోక ర్క్షణ,
పాలన దక్షత నకు విశేవశవరుడే అనుగ్రహిాంచాడు. న మేలున్న కోరిత్య వాంటనే విశేవశవరున్న
సుేతిాంచు. ఇాంకెప్పుడు ఇల్ల మాటాాడవదుా అన్న హితముపదేశిస్ఫే వాసున్న కాంఠాన్ని
సపృశిాంచినడు. వాంటనే వాసుడు విశేవశవరున్ని అదుభతాంగ, అననా భకిేతో స్ట్రేత్రాం చేస్థడు.
నాంది అతన్న సేాంభిాంచిన చేతిన్న మళ్ళళ మాములుగా చేస్థనడు. వాసుడు విశేవశవరున్నకి
స్థషాీాంగ నమస్థకర్ము చేస్థ ఘాంటాీకర్ు హ్రదము దగగర్ వాస్తశవర్ లిాంగాన్ని ప్రతిషఠ చేస్థ
పూజాంచి క్షేత్ర సనాసాం స్టవకరిాంచి కాశీలోనే న్నవసాం ఏర్పరుచుకునిడు. ఘాంటాీకర్ు
హ్రదము లో స్థినాం చేస్థ వాస్తశవర్ లిాంగాన్ని పూజాంచిన వరు ఎనిడూ జాఞన భ్రష్ణీలు కారు.
ఇప్పుడు వాస్తశవర్ ఉని ప్రదేశాన్ని కరాిఘాంటా అన్న పిలుస్థేరు. భకుేలు భూలనల చౌర్హా
దగగరుని కరాిఘాంటా ప్రదేశాన్నకి కాశి లో ఎకకడినుాంచైన ఆట్లలో గాన్న లేక రిక్షాలో గాన్న
చేరుకోవచుి. ఇది తపపక దరిశాంచుకోవలి్న ప్రదేశాం.
అతి భకిేతో తనన్న పూజసుేని వాసుడిన్న విశేవశవరుడు పర్తక్షాంపదలిచాడు. అయన వాసున్నకి
కాశీలో ఎకకడ బ్ధక్ష దొర్కుకాండ చెయామన్న అనిపూర్ు తలిాకి చెపాపడు. ద్మాంతో భిక్షకి వళిాన
వాస శిష్ణాలు ఉతే చేతులతో తిరిగి వచాిరు. అటాా వరికి 2 ర్మజులవర్కు కూడ బ్ధక్ష
దొర్కలేదు. వాసుడికి ఇది ఆశిరాాన్ని ఆగ్రహాన్ని కూడ తెపిపాంచిాంది. కాశి వసులు విద్మా,
ముకిే, మరియు ధన గరివతులయాార్న్న తలచాడు. కాశీ వసులకు మూడు పురుషాాంతర్ముల
వర్కు విదా, ధనము, ముకిే లేకుాండుగాక అన్న శపిాంచాడు. స్ఫరుాడు అసేమిాంచడన్నకి ఇాంక
ఎాంతోసమయాం లేదు. తన తీవ్ర క్రోధాంలో భిక్షా పాత్రన్న దూర్ాంగా విస్థరి కొటాీడు. తన
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
59
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
60
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
61
సతీశవర్ లిాంగాం
భకుేలు ఆ సమీపానే ఉని సతీశవర్ లిాంగాన్ని కూడ దరిశాంచుకోవచుి. ఈ మహా
మహిమాన్నవతమైన లిాంగాం, పర్మేశవరున్న భర్ేగా పాందడన్నకి, దక్ష ప్రజాపతి కుమారే సతీ దేవి
లిాంగాన్ని స్థిపిాంచి కాశీలో తపసు్ చేస్థాంది ఇకకడే. ద్మక్షాయణి మహాదేవున్నచే అనుగ్రహిాంపబడి
ఆయన్ని పతిగా పాందినప్పుడు అయన ఇచిిన వర్ాం ఈలిాంగాన్ని పూజాంచిన వరికి
అనుకూలవతి ఐన పతిి లేక పతి లభిస్థేడన్న. వరికి ద్మాంపతా జీవితాం అతాాంత
ఆనాందమయాంగా అషీ ఐశవరాాలతో తపపక లభిసుేాందన్న. ఈ లిాంగాం ర్త్యిశవర్ లిాంగాన్నిాంచి
నడక దూర్ాంలోనే ఉాంది. (... ఇాంకా వుాంది)
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
62
Sun enters the sign Cancer on 16th and transits for the rest of the period.
Mars transits Pieces for the whole month.
Mercury starts retrogression in Gemini on 13th to transit for the rest.
Jupiter transits on retrogression in Sagittarius for the whole month.
Venus on direct motion from the beginning in Taurus to transit for the rest
Saturn transits the sign Capricorn for the entire month on retrogression.
Rahu / Ketu remain in Gemini and Sagittarius signs respectively for the
whole month.
Uranus transits the sign Aries for the entire month.
Neptune transits the sign Aquarius for the whole month
Pluto transits the sign Capricornfor the whole month.
(మరిాంత సమాచారాన్నకి జనవరి 2020 “శ్రీ గాయత్రి” సాంచికలో 64 వ ప్పజీ చూడాండి)
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
63
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
64
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
65
స్థధ్యర్ణాంగా అషీమ భావములో శన్న, దీరాాయువును స్ఫచిస్థేడు. కాన్న ఆ శన్న వక్రిాంచి వుని
దీరాాయువును ఇవవలేడు. ఇతర్ పాపగ్రహ ప్రభావము కూడ వుని అషీమ భావ శుభ
కార్కతవములు నశిాంచును.
వక్రిాంచిన భావ కార్కులు తమ కార్కతవములను కోలోపదురు.
4. గ్రహయుతి:
గ్రహములు యుతి చెాందినపుడు పర్సపర్ము ఒకరి ప్రభావము వరొకరిపై యుాండును. వటి
మధా సుూట భేదము ఎాంత తకుకవైత్య ప్రభావము అాంత ఎకుకవగా ఉాండును. రాశి చక్రములో
గ్రహములు ఒక్త రాశిలో కలిస్థ వునిను నవాంశ చక్రములో వరు వరు రాశులలో వుని పర్సపర్
ప్రభావము తగుగను.
రాండు పాపగ్రహముల మధా ఏదైన శుభగ్రహము ఉాంటే పాపగ్రహములు కలిగిాంచు
అశుభతవము తగుగను.
స్థధ్యర్ణాంగా గ్రహయుదిములో ఓడిన గ్రహము అశుభ ఫలితలిసుేాందన్న ఒక అవగాహన
ఉనిది. కాన్న గ్రహయుదిములో పాలగని గ్రహము ఓడిన, గెలిచిన అనర్మగామును
కలుగజేయును. లగాిధపతి వరొక పాపగ్రహముతో గ్రహ యుదిములో ఓడిన అది వాకిే యొకక
ఆయురాాయమునకు మాంచిది కాదు.
ఆతాకార్కుడు లగాిధపతిగాను, జాఞతికార్కుడు షషాీధపతిగాను ఫలితములిచుిను. కాబటిీ
ఆతాకార్కుడు, జాఞతి కార్కున్నతో తకుకవ సుూటభేదముతో యుతి చెాందరాదు.
రాహువు లేక క్తతువుతో తకుకవ సుూట భేదముతో యుతి చెాందిన గ్రహము అనర్మగామును
కలుగజేయును.
అషీమాధపతి వరొక పాప గ్రహముతో యుతి చెాందిన లేక ఇతర్త్రా బలహీనపడిన
అనర్మగామును కలుగజేయును.
లగి సుూటాన్నకి అతి దగగర్లో వుని నైసరిగక పాప గ్రహము అనర్మగామును కలుగజేయును.
5. సర్ప ద్రేకాకణాం:
కరాకటక రాశిలో 2,3 ద్రేకాకణాలు వృశిికరాశిలో 1, 2 ద్రేకాకణాలు, మీనరాశిలో 3వ
ద్రేకాకణము సర్ప ద్రేకాకణాలుగా పిలవబడతయి. ఈ సర్పద్రేకాకణములలో ఉని గ్రహములు
అనర్మగామున్నవవగలవు.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
66
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
67
రాశి చక్రములో ఖ్ర్ మరియు మృతుా ద్రేకాకణములలో వుని గ్రహములన్ని ద్రేకాకణ చక్రములో
లగిము నుాండి అషీమ భావములోనే ఉాంటాయి. ద్రేకాకణ చక్రములో లగిము నుాండి అషీమ
భావ రాశాాధపతి మరియు ఆ రాశిలో వుని గ్రహాలన్ని పాప ఫలితలు, అనర్మగాాలు
ఇవవగలవు.
64వ నవాంశ:
ఈ 64వ నవాంశను రాశిచక్రములో చాంద్రుడి నుాండి గణనాం చేస్థేరు. చాంద్ర సుూటము నుాండి
అషీమ రాశిలో 64వ నవాంశ ఉాంట్టాంది. ఆ నవాంశ అధపతి ఖ్ర్ నవాంశ అధపతిగా
పిలవబడతడు. రాశి చక్రములో వుని 108 నవాంశలలో మేషాది మీన పర్ాాంతము వుని 12
రాశులు ఒకొకకకటి 9స్థరుా పునరావృతమౌతయి. కావున చాంద్రుడి నుాండి అషీమ రాశిలో
వుని 64వ నవాంశ తులా నవాంశలు ఇాంకా 8 వుాంటాయి. ఇవి మృతుా నవాంశలుగా
పిలవబడతయి. ఈ ఖ్ర్ నవాంశలో వుని గ్రహము ఇతర్ మృతుా నవాంశలలో వుని
గ్రహములు నవాంశ చక్రములో చాంద్రున్న నుాండి 4వ రాశిలో ఉాంటాయి. నవాంశ చక్రములోన్న
చాంద్రున్న నుాండి నలగవ రాశి 64వ నవాంశగాను, ఆ రాశాాధపతి 64వ నవాంశాధపతిగాను
పిలవబడతయి. ఈ రాశిలో వుని గ్రహములు కూడ ఖ్ర్ నవాంశాధపతిల్లగా అనర్మగా
ఫలితలను ఇవవగలరు.
ఈ 22వ ద్రేకాకణాధపతి, 64వ నవాంశాధపతి గాండాంతములో వుని, లేద్మ గాండాంతములో
వుని గ్రహముల ప్రభావము పాందిన, తీవ్ర అనర్మగాములను ఇవవగలవు.
రాశిచక్రములో ఈ ఖ్ర్ మరియు మృతుా ద్రేకాకణములపై లేద్మ ఖ్ర్ మరియు మృతుా
నవాంశలపై గోచార్ములో నైసరిగక పాపగ్రహములు సాంచరిసుేనిపుడు అశుభ ఫలితలు,
అనర్మగాాలు కలుగును.
షషఠ, అషీమ, వాయ భావములు
ఆర్వ భావము శతృ, ర్మగ, ఋణాల కార్కతవలు కలిగి ఉనిది. వాకిేలోన్న పైశాచిక ధోర్ణి
ఆర్వ భావము, ఆ భావధపతి, ఆ భావముపై ఇతర్ గ్రహాల దృష్ఠీ స్ఫచిస్థేయి. ముఖ్ాాంగా వాకిే
ర్మగాలను ర్మగన్నర్మధక శకిేన్న, షషఠమ భావాం స్ఫచిసుేాంది. ఆర్వ భావన్ని 3 అాంశాలలో
పరిశీలిాంచాలి. లగిము నుాండి చాంద్రున్న నుాండి మరియు క్తతువు నుాండి షషఠమ భావ పరిశీలన
చేయాలి. లగిము నుాండి షషఠమ భావము శార్తర్క అనర్మగాాలను, వటి న్నవర్ణ
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
68
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
69
అషీమ భావాంలో ఏ గ్రహాం ఉాంటే ఆ గ్రహాం తన కార్కతవలను, తను ఏ భావ అధపతో ఆ భావ
కార్కతవలను కోలోపతుాంది.
అషీమ భావాంలో ధూమాది అప్రకాశ గ్రహాలు స్థితినొాందడాం ఆర్మగాాన్నకి మాంచిది కాదు.
బలహీనపడిన కుజుడు, వక్రిాంచి వనుక రాశిలో పడిన కుజుడు, అషీమ భావాంలో ఉాంటే
అవయవ నషీాం లేద్మ శసి చికిత్లు జరుగుతయి.
12వ భావాం:
ఈ భావాం నషాీలను, న్నద్రను, వైదాశాలలను స్ఫచిసుేాంది. 6,8,12 భావధపతుల కలయిక
తీవ్ర అనర్మగాాన్ని మర్ణ తులా బాధలను ఇవవగలదు.
కుజుడు, రాహువు లేక క్తతువు అషీమాంలో వుని గర్భస్రావలు, పైల్్ లేక మలద్మవరా సాంబాంధత
వాధ్యలను స్ఫచిాంచును.
జేాషఠ శుకా సపేమీ శుక్రవర్ాం 29-05-2020 నుాండి జేాషఠ కృషు తదియా స్ట్రమవర్ము
08-06-2020 వర్కూ శుక్ర మౌఢాము.
పుషా శుకా విదియా శుక్రవర్ము 15-01-2021 నుాండి మాఘ శుకా పాడామీ శుక్రవర్ము
12-02-2021 వర్కు గురు మౌఢాము.
చాతురాాసా వ్రతాం
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
70
హైదరాబాద్, 9490942935
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
71
చూస్తవరికి స్ఫరుాడు, నక్షత్రాలు మరియు ఇతర్ గ్రహాలు క్రాంతి చక్రన్నకి కొన్ని కాల్లలలో
ఉతేర్ాం వైపుగాను మరియు కొన్ని కాల్లలలో దక్షణాం వైపుగాను పయన్నసుేనిట్టీ
కనపడుతుాంది. అాందువలా జ్యాతిషపర్ాంగా చూస్థ నప్పుడు కాలగణనకు, వతవర్ణాంలో
మారుపలు గమన్నాంచడన్నకి స్ఫరుాన్న మరియు ఇతర్ గ్రహాల గోచార్ాంపై ఆధ్యర్పడవలస్థ
ఉాంట్టాంది.
క్రాంతి గతి (Declination) :
ఆకాశాంలో ర్వి ప్రయాణాం చేస్త మారాగన్ని ర్విమార్గాం లేద్మ క్రాంతి చక్రాం అాంటారు. ఈ క్రాంతి
చక్రన్నకి 8°ఉతేర్ాంగా, 8°దక్షణాంగా వర్స్థ 16°లోపలనే నక్షత్రసముద్మయాం మనకు కన్నపిస్ఫే
ఉాంట్టాంది. గ్రహగతులు కూడ ఈ పరిధలోనే ఉాంటాయి. ఈ పరిధనే రాశిచక్రాం అాంటారు.
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
72
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
73
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
74
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
75
40° అక్షాాంశముల మధాలో మరియు మన ఉభయ తెలుగు రాష్ట్రాలు 12° నుాండి 23°ల ఉతేర్
అక్షాాంశము వర్కు ఉతేరార్ిగోళ్ాం వైప్ప ఉనిాందున మకర్ మాసాం నుాండి మీనాంతము వర్కు
3 నెలలు(జనవరి నుాంచి మారిి వర్కు) మనకు ర్వి యొకక ఉషుబలము క్రమక్రమముగా
అభివృదిి అగుచు మేషము నుాండి మిథునాంతము వర్కు 3 నెలలు (ఏప్రల్ నుాంచి జూన్ వర్కు)
క్రమవృదిిలో అధక ఉషోుగ్రత కలుగుచుాండును. కరాకటకాది కనాాంతము వర్కును తిరిగి 3
నెలలు(జూలై నుాంచి సెపెీాంబర్ వర్కు) క్రమక్రమముగా తగుగచు వచిి తుల్ల ప్రార్ాంభమునటికి
సమశీతోషుములు అట్టనుాండి ధనుసు్ వర్కు 3 నెలలు(అకోీబర్ నుాంచి డిసెాంబర్ వర్కు)
క్రమక్రమముగా ఉషుబలాం క్షణిాంచి శీతబల్లధకామగుచుాండును.
ర్వి క్రాంతి భూమధార్మఖ్ను ద్మటి ఎనివ భాగమును సమీపిాంచుచుాండున్న ఆయా
అక్షాాంశాలలోన్న భూమిపై ఉషుము ఎకుకవ అగుచుాండును. ఈ ప్రకార్ముగా వివిధ
ప్రాాంతలలో వతవర్ణపర్ాంగా వివిధ ఋతువులు యుాండుట మరియు ఋతుపవనలు
ఏర్పడుటలో వాతాస్థలు ఏర్పడుట జరుగును. ఈ వాతాస్థల కార్ణాంగానే వివిధ ప్రదేశాలలో
సస్థానుకూలములగు వర్ిములు వివిధ కాల వాతాసముతో కురియుచుాండును.
అల్లగే వివిధ గ్రహాల క్రాంతి గతిన్న పరిశీలిాంచి నప్పుడు స్ఫరుాన్నల్లగానే విశవభూమధార్మఖ్కు
23½°ఉతేర్ాంగాను, 23½°దక్షణాంగాను ఒక న్నరిాషీ కాలాంలో గోచరిస్ఫే ఉాంటాయి. గురువు
శన్న రాహుక్తతువులు మినహాయిాంచి మిగత గ్రహాలు అయిన బుధ మరియు శుక్ర గ్రహాలు
స్ఫరుాన్నకి దగగర్గానే, స్ఫరుాన్నతో పాట్ట 2/3 రాశుల పరిధలో సాంచరిస్ఫే ఉాంటాయి. శ్రీ B.
V. రామన్ జ్యాతిష పరిశ్నధన ప్రకార్ము అధక గ్రహాలు క్రాంతి చక్రాంలో గరిషఠ దక్షణ క్రాంతిగతి
వైపుగా అనగా గ్రహాలు కరాకటకాం నుాంచి ధనుసు్ వైపుగా సాంచరిాంచు సమయాంలో భూమి
యొకక ఉతేరార్ిగోళ్ాంలో వరాిలు మరియు అధక శీతల ప్రభావము ఉాండునన్న మరియు
దక్షణార్ిగోళ్ాంలో అధక ఉషోుగ్రతలు ఉాండునన్న, అదే విధాంగా అధక గ్రహాలు క్రాంతి చక్రాంలో
గరిషఠ ఉతేర్ క్రాంతి గతి వైపుగా అనగా మకర్ాం నుాంచి మిథునాం వైపుగా సాంచరిాంచు
సమయాంలో భూమి యొకక ఉతేరార్ిగోళ్ాంలో అధక ఉషోుగ్రతల ప్రభావము ఉాండునన్న తన
పరిశ్నధనల ద్మవరా ప్రతిపాదిాంచారు. ఉద్మహర్ణకు గత మూడు సాంవత్రాలు(2017, 2018
మరియు 2019) గమన్నస్తే గురువు మరియు శన్న గరిషఠ దక్షణ క్రాంతి గతి వైపుగా ధనుసు్
రాశిలో సాంచరిస్ఫే ఉనియి. వీటితో మిగత గ్రహాలు అనగా ర్వి, మిగత గ్రహాలు ధనసు్రాశి
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
76
శుభాభినాందనలు
కర్మన మహమాారి ప్రపాంచ దేశాలను పటిీపీడిాంచి కుదుపుతుని సమయములో -అనేక వైదిక
సాంఘములు - పీఠములు ఆశ్రమములు వరి వరి శకాేానుస్థర్ము భగవత్యపరర్ణ తో - గాయత్రీ
మహామాంత్ర జపము , పాంచాక్షర్త , అషాీక్షర్త , ద్మవదశాక్షర్త, మహామృతుాాంజయ, ధనవనేరి, లలిత
సహస్రనమ , విష్ణు సహస్రనమ మాల్లమాంత్ర, రామర్క్షాస్ట్రేత్ర ములు - ఇతాది అనేక లోకర్క్షణ
కార్ాక్రమములతో సమాజస్తవ చేస్థన , చేయుచుని సమసే సతుపరుష్ణలకు ( స్టి పురుష భేదము లేక
అాందరూ ) ఈ పత్రికద్మవరా శుభాభినాందనలు తెలుపుతునిము. ముఖ్ాముగా "జయభార్తి " వవటా్ప్
గ్రూపులలో సవచిాందాంగా పాలగన్న లోకకళ్ళాణార్ిము వరివరి ప్రీతిననుసరిాంచి జపములు చేస్థన
సద్మచార్ సాంపనుిలైన విశాల హృదయులకు ప్రత్యాకాంగా శుభాభినాందనలు తెలుపుతునిము.
శ్రీ గాయత్రి
సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి