You are on page 1of 76

July 2020

శ్రీ గాయత్రి
Sree Gayatri

నమస్తే సర్వలోకానాం జననీమబ్ధి సాంభవాం


శ్రియమున్నిద్ర పద్మాక్షాం విష్ణువక్షస్థల స్థితాం
Spiritual & Astrological Free Online Monthly
Magazine
2

శ్రీ గాయత్రి
ఆధ్యాతిాక – జ్యాతిష మాస పత్రిక
(తెలుగు – ఆాంగా మాధామాం )

సాంపుటి:3 సాంచిక:7
ఈ సంచికలో
ఆషాఢ శు. ఏకాదశి – శ్రావణ శు. ద్మవదశి
సపాందన 04
సనతన ధర్ా పరిషత్-శ్రీ కృషు సాంపాదకీయాం జూలై 2020 06

గాయత్రీ మాందిర్ాం శాక్తేయాం – పఞ్ి మకార్ములు .. చేరుకుపలిా 08


దివాసిములు – జయాం వాం.చలపతి 12
ప్రచుర్ణ - సాంపాదకతవాం అజామిళోపాఖ్యానాం – పసుమరిే సుబ్రహాణాాం 20
భ్రామర్తదేవి-అరుణాసురుడు పీసపాటి ఆర్క్తఎస్ 27

వి. యన్. శాస్థి 108 దివాక్షేత్రాల సమాచార్ాం – కిడాంబ్ధ


ప్రశ్నితేర్మాలిక – జూలై 2020
31
35
ప్రస్థినత్రయ పారిజాతాం - బ్ర.శ్రీ. యలాాంరాజు 37
మానేజాంగ్ ట్రస్టీ పురాణాలు వటి విశిషీత – పీసపాటి …. 41
విజయవడ కనకదుర్గ…. డ.పోతరాజు 46
సహకార్ాం యోగులు భూమిపై… సాంధ్యా యల్లాప్రగడ 52
జె.వాంకటాచలపతి కాశీ మహా క్షేత్ర వైభవాం-7 – మోహనశర్ా 57
ఆధ్యాతిాక – జ్యాతిష విశేషాలు –జూలై 2020 62
ఉదయ్ కార్తేక్ పప్పు
వైదా జ్యాతిషాం – 3వ భాగాం – స్థబ్ధఆర్క్త 63
—————- గ్రహాలు - క్రాంతి గతి – లలిత శ్రీహరి 70

ఫ్లాట్ నాం.04, జాస్థాన్ టవర్, ఎల్ & టి -


శేర్తన్ కాంటీ, గచిిబౌలి, హైదరాబాద్ –32
తెలాంగాణ - ఇాండియా

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
శ్రీ గాయత్రి 3

ఆధ్యాతిాక - జ్యాతిష మాస పత్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధ్యాతిాక – జ్యాతిష మాస పత్రిక
సాంపాదక వర్గాం

బ్రహాశ్రీ సవితల శ్రీ చక్ర భాసకర్ రావు, గాయత్రీ ఉపాసకులు ,


వావస్థిపకులు – అధాక్షులు -- అక్షర్కోటి గాయత్రీ శ్రీ చక్ర పీఠాం ,
గౌతమీ ఘాట్, రాజమాండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస పత్రిక సలహా సాంఘ అధాక్షులు
సెల్: 99497 39799 - 9849461871

V.N. Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A (PhD) Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com (CAIIB), Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-Vastu Monthly
Magazine, Hyderabad.
Sectional Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,

Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE


KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8247450978

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
4

సపాందన: జూలై 2020

1 రాళ్ళపలిా రామ సుబాారావు, విశ్రాాంత తహశీల్లార్, నెల్లారు. (మొ): 99082 69665

ఆరాా, శ్రీ గాయత్రి ఆధ్యాతిాక..జ్యాతిష మాస పత్రిక ఘనాంగా సాంప్రద్మయాల ఆధ్యర్ాంగా


తీసుకొసుేనిరు. అభినాందనలు.

ధనావదములు.

గొట్టీముకకల వాంకట అపాపరావు 99599 76688


2
ఈ మాసము ప్రచురితమైన వాసములు అన్నియూ బాగునివి.ఇాంతటి చకకన్న మచుితునకలు
వాంటి వాసములు ఎాంపిక చేస్థ, మాకాందర్కూ అాందచేస్థన సాంపాదక వర్గమునకు కృతజఞతలు.
తనప్రాణములు ఒడిి తన ప్రేయస్థన్న ర్క్షాంచుకుని అస్థధాము సుస్థధామే అను వాసము
మికికలి ఆకట్టీకునిది. అదే విధముగా కురాేళ్ాం, తిరుమాంచేరి పుణాప్రదేశముల చరిత్ర,
గురువయూర్ సిల పురాణము, బాగునివి.వశిషఠ కావాకాంఠ గణపతిమున్న గారి
జీవితవిశేషములు తెలిపిన వాసము బాగునివి.ముఖ్ాముగా ప్రశిలు,సమాధ్యనములు అను
శీరిిక కడు ర్మాముగా యునిది. మహా పాండితుల వాసములతో పాట్ట న వాసమును
కూడ ప్రచురిాంచినాందులకు కృతజుఞడను.
పత్రిక స్థాంతాం చదివి అభిప్రాయములను వాకేపర్చినాందుకు కృతజఞతలు.
డ. చెఱుకుపలిా వాంకట లక్ష్మీ నృస్థాంహ శర్ా (మొ): 94410 93592
3
దేన్నకదే ప్రత్యాకతను కలిగిన పత్రిక. దతేత్రేయ ఉపాసన లేద్మ ఆరాధనలో ఉని, కామ,
క్రోధ,లోభ, మోహ,మద, మాత్రాాలు అనే అరిషడ్ వరాగలను అదుపులో పెటిీనవడే సనాస్థ
మరియు అవధూత తతవన్ని స్టవకరిాంచ గలరు, ఫణి శర్ా గారి వాసాం ఆలోచిాంపచేసుేాంది-
బాగుాంది, వైదా జ్యాతిషాం కూడ ఉపయుకేమే. ఏదైన పత్రిక స్థర్థుల కు ధనావదములు
ధనావదములు.
లలిత శ్రిహరి: 9490942935
4
శ్రీ గాయత్రి మాస పత్రిక ఆధ్యాతిాక మరియు జ్యాతిష విషయములు నేరుికోవలనే వరికి
ఉత్హకర్ాంగాను, సులభాంగాను మరియు ఆసకిేకర్ాంగాను చాల్ల బాగా ప్రచుర్ణ
చేయుచునిరు. అక్షరాలు సపషీాంగా, పెదాగా మరియు కలర్ ప్రాంటిాంగ్ కూడ చాల్ల
బాగునియి.ర్చయితలుచాల్లబాగావిశేాషణచేసుేనిరు. క్రోతే ర్చయితలకు కూడ

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
5

మాంచిప్రోత్హకర్ాంగా ఉాంట్టనిది. శ్రీవి.ఏన్. శాస్థిగారి సాంపాదకీయాంలో వసుేని


శ్రీగాయత్రిమాస పత్రిక ఉచితాంగా, సులువుగా పాఠకులకు online పదాతి ద్మవరా
అాందజేసుేనిాందుకు ధనావదములు. ఈ పత్రిక ఇల్లగే దినదిన అభివృదిి చెాందుతూ,ఇాంకా
ఎన్ని కొతే మరియు మాంచి విషయాలు పాంచుతూ, అాందరి మనినలు పాందుతూ ముాందుకు
స్థగాలన్న మనస్ఫూరిేగా కోరుకుాంట్టనిను.

మీ ప్రోత్హక విశేాషణ బాగుాంది. ధనావదములు.

ఏాం.రాఘవాంద్ర రావు:8099 22 6636


5
జూన్ నెల సాంచికలో మీరు అాందిాంచిన గణపతి మున్న ఆరిీకల్, ఆయన జీవితాం మలుపులు
తిర్గడన్నకి దోహదపడిన గ్రహ స్థితిగతులు వాంటి.అాంశాలు చాల్ల బాగునియి. భగవన్
ర్మణ మహరిి గురిాంచి లోకాన్నకి తెలిపిన గణపతి మున్న అాందరికీ సార్ణీయుడు. ఇక చక్రల
రాఘవాంద్ర స్థద్మిాంతి నర్స్థాంహ స్థవమి సవరూపాం గురిాంచి చెపిపన హేమాచల ప్రాాంతాం దరిశాంచే
అవకాశాం మాకు కలిగిాంది. ఇాంకా కాశీ క్షేత్రాం, స్థదేాశవర్ మఠాం స్థవమి వాంటి ఆరిీకల్్ చాల్ల
సమగ్రాంగా ఉనియి. స్థవమి కాళికా దేవి వర్పుత్రుడు అనడాంలో సాందేహాం లేదు..
ధనావదములు
జేవిస్థ:82478 70462
6
శ్రీగాయత్రి మాసపత్రిక - జూన్ 2020. వశిషఠ కావాకాంఠ గణపతి మున్న ఆస్ట్రో ప్రొఫైల్
వాసములో జాతక విశేాషణ చాల్ల చకకగా చేశారు . ముఖ్ాముగ జ్యాతిష విద్మారుిలకు
ఉపయుకే అాంశములు చాల్ల ఉనియి. ఆధ్యాతిాకత సనాసము అాంటూ రాండు
విషయములను అనవయిస్ఫే చెపిపన విధ్యనము బాగుాంది
ధనావదములు.
In gayatri masa patrika (May 2020) the writer in page seven supports
7
marriage after attaining puberty, which is not as per our shastras.
మేాచఛ దేశాలలో వివహ పదితులు , కొన్ని ట్రైబల్ జాతుల పదాతులు గురిాంచి మనము
మాటాాడడము లేదు . ప్రసుేత సమాజములో అనుసరిాంచదగిన పదితులను గురిాంచి మాత్రమె
మాటాాడుతునిము........ర్చయత

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
6

लौकििानाां कि साधूनाां, अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पुनराद्यानाां, वाचमर्थोsनुधावकर् ।।
(భవభూతి కృత ఉతత ర రామచరితం)

లౌకికులయిన సతుపరుష్ణలు భావప్రకటనన్నమితేాం భాషనుపయోగిస్థేరు.


కానీ మహరుిలమాటను భావాం అనుసరిసుేాంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సాంపాదకీయాం:

శ్రేయాన్ సవధర్మా విగుణః – పర్ధరాాత్ సవనుష్ఠఠతత్


సవధర్మా న్నధనమ్ శ్రేయః – పర్ధర్మా భయావహః

లోకాంలో ప్రతి వాకిేకీ సవధర్ా మనే దొకటి ఉాంట్టాంది. ‘ధర్ాాంచర్’ అన్న ప్రతి వడికీ తగిన ధర్ాాం
విధాంచిాంది శాసిాం. పిలాల మొదలు పెదాల వర్కు – బ్రహాచారి మొదలు సనాస్థ వర్కు –
చాతుర్ వరాుల వరికాందరిక వరాచరిాంచ వలస్థన ధరాాలాంటూ ఉనియి. అాందులోనూ
ఎవరి ధర్ాాం వరిదే. ఇాంకొకరు చేస్తది కాదు. అసలు చేయగూడదు. ఎవరిది వరు చేస్తేనే
శ్రేయోద్మయకాం. విగుణమన్న మానేయగూడదు. గుణాం లేన్నదేదో అది విగుణాం. విగుణమన్న
అపోహ పడకుాండ ఆచరిాంచాలి ఎవరి ధర్ాాం వరు. పర్ధరాాత్ సవనుష్ఠఠతత్ - పరులకు
విధాంచిన ధర్ాాంలో తను వలు పెటీరాదు. అది అనుకూలాంగాయుని ద్మన్న వాంటబడరాదు.
తను ఎాంత నేరుపతో అనుసష్ఠఠాంచిన ఫలితమివవదు. సతూలితాం లేకపోగా దుషూలిత మిచిిన
ఇవవవచుి. ఇాంకా చెపాపలాంటే, స్టి ధర్ాాం పురుష్ణడు చేస్థన తప్పప. పురుష్ణన్న ధర్ాాం స్టి చేస్థన
తప్పప. ఒక విద్మారిి ధర్ాాం విధ్యాభాాసాం. అది మానేస్థ రాజకీయాలలో తిరిగిత్య, సరియయిన
వయసులో చదువుకోక పాడయ్యా అవకాశాం. ఒక ఉపాధ్యాయుడు చదువు చెపపటాం మానేస్థ

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
7

వాపార్ాం చేయకూడదు. అల్లగే ఒక కారిాకుడు కృష్ఠ మానేస్థన లేక యజమాన్న


తదితర్మయిన పన్న చేస్థన తప్పప. అల్ల ఎవరి పన్న వరు చేస్ఫే పోత్య అాందరూ తమ తమ కృష్ఠ
చేస్థ స్థమూహికాంగా సమాజాభ్యాదయాన్నకి తోడపడవచుి. వాకిేగతమయిన జీవితమూ
న్నరాటాంకాంగా స్థగిపోగలదు.

సవధర్మా న్నధనాం శ్రేయః – సవధర్ా మాచారిస్ఫే అాందులో దైవికాంగా కనుి మూస్థన, వచిిన
ఉపద్రవ మేమి లేదు. అనవసర్మైన పన్న నెతిేనబెట్టీకొన్న అాందులో ప్రాణాలు పోగొట్టీకోటాం
కని తన విధ్యాకే ధర్ాాం తను చేస్ఫే మర్ణిాంచిన ప్రశసేమే. నలుగురూ అభినాందిస్థేరు.
తనకూ ఆతా సాంతృపిే. అాంత్యగానీ పర్ధర్మా భయావహః – తనకు మాలిన ధర్ాాం గొపపగా
చేశానన్న సాంతోష్ఠాంచిన ఎవరూ మెచిరు. తనకూ అది క్షేమాం కాదు. మీదు మికికలి
భయావహమే ఎపపటికైన.

ఇదే విషయాన్ని మోక్ష పురుషార్ిాం దృషాీా చెపాపలాంటే, విగుణః అాంటే గుణర్హితాం న్నరుగణమన్న
అర్ిాం. అదే సవధర్ాాం. ఆతా తల్లకు ధర్ాాం. ద్మన్ననే శ్రవణమననదులతో అవలాంబ్ధస్ఫే
పోవలి స్థధకుడు. అది విడిచిపెటిీ పర్ధర్ాాం పెట్టీకోరాదు. అనుష్ఠఠాంచరాదు. ఇకకడ పర్ధర్ా
మాంటే ప్రపాంచాం. ద్మన్నలో తల దూరిి అాందులో తల మునక లవడాం పన్నకి రాదన్న భావాం.
ఆతాజాఞన న్నషఠలో కనుి మూస్థన అది శ్రేయస్త్. ఉపాధక్త మర్ణాం గాన్న ఆతాకు లేదు.
ఆతాజాఞనాంలో కృష్ఠ చేయక యావజీీవమూ ప్రాపాంచిక విషయాలలో బ్రతిక్త వడికి మనుగడ
ఎపపటికీ ప్రమాదకర్మే. దేహమే నేననే అభిమానాం వదలకపోత్య మర్ల్ల జనా ఎతేవలస్థాందే.
సాంస్థర్ బాధలు పడవలస్థాందే. పునర్పి జననాం పునర్పి మర్ణాం – ఇది భయావహమే గద్మ.

..వి.యన్.శాస్థి, మానేజాంగ్ ఎడిటర్, శ్రీ గాయత్రి

యసా సార్ణ మాత్రేణ జనా సాంస్థర్ బాంధనత్:

విముచాత్య నమసేసెమా విషువ ప్రభవిషువ ∷

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
8

శాక్తేయాం – పఞ్ి మకార్ములు పర్మారిికాం


శ్రీ విద్మాపాదుక, జ్యాతిషాచార్ా , శ్రీ త్రిపురానాందనథ
డ. చెఱుకుపలిా వాంకట లక్ష్మీ నృస్థాంహ శర్ా (మొ): 94410 93592
శివ- శకుే లలో శకిే ఆరాధన శాక్తేయముగా చెపపబడిాంది. దీన్నలో దశ మహా విదాలకు ఒక
ప్రత్యాక స్థినాం, ఆరాధన పదితులు ఉనియి. ఈ విదాలలో మూడవదియైన "త్రిపుర్సునారి"
శ్రీవిదాగా విరాజలుాతునిది. సాంప్రద్మయములను బటిీ ఇది రాండు భేదములుగా
తెలియవస్ట్రేాంది. మొదటిది దక్షణాచార్ము లేద్మ వైదిక ఆచార్ముగానూ , రాండవది
వమాచార్ము లేద్మ కల్లచార్ముగాను వావహరిసుేనిరు.
యౌగిక స్థధనలు సమయాచర్ములోన్న విశేషాం హృదయాకాశాంలో షటిక్రభావనను
న్నలుపుకున్న శకిే సమన్నవతముగా రూప భేదములతో పఞ్ి విధములుగా స్థమాధ్యర్ణ చేస్త
శివుడిన్నయ్య సమయ శబామునకు అర్ిాం. వసేవాంలో ఉనిది శివ-శకుేల స్థమర్సామే
సమయాచారాన్నకి అనేర్గతముగా మూల్లధ్యర్ాంతో సుష్ణపేమై ఉని కుణిలినీ శకిేన్న
మేలుకొలుపి , స్థవధషాఠనది చక్రములు ద్మవరా సహస్రారాన్ని అధష్ఠీాంచి ఉని శివున్నతో ఐకాత
చేయు అభాాస యోగమే సమయాచార్ములోన్న స్థధకుల లక్షాాం. స్థధనలు భినిమైనపపటికీ,
గమాాం, ధ్యాయాం ఒకటే. కుల అాంటే కుాండలినీ అన్న చెపపబడిాంది. అకుల అాంటే శివుడు. వీటికి
స్థమర్సాాం కలిపాంచేది క్తళ్ాం. మదా, మాాంస, మత్ా, ముద్రా మైథునలు అనే మల్లపఞ్ికాం
వీటికి అన్నష్టీయాలు. దీన్ని తప్పుగా భావిస్తే అది శాసిదోషాం కాదు.
మదాము: శ్నా// ఆనాందాం బ్రహాణోరూపాం తచిదేహే వావస్థితాం!
తస్థా భివాాంజకా పఞ్ి మాకారాసెమేాః సమర్ినమ్!!
శిర్సు్నాందలి బ్రహార్ాంధ్ర సమీపమున ఉని సహస్రార్కమలము సహస్ర స్ఫర్ాకాాంతి తోను,
సహస్ర చాంద్ర శీతలముగానూ ఒపాపరుచునిది. ఆ కమలము నుాండి స్రవిాంచు అమృతము
పానయోగామైన సుర్ లేక మదాము అన్న చెపపబడినది. ఈ అమృతమును ఆస్థవదిాంచుట
యోగము వలననే స్థధాము , అనాధ్య అస్థధామే. అాంత్యకానీ నేటి వరుణివహిన్న మాత్రాం
కాదు అన్న చెపపవచుి.
యోగ స్థధన ద్మవరా పాందగలిగిన న్నరివకార్ , న్నర్ాంజన పర్బ్రహా జాఞనమే మదాము గాన్న

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
9

వరొకటి కాదు.
శ్నా!! యదుతేాం పర్మాం బ్రహా న్నరివకార్ాం న్నర్ాంజనాం తస్థాన్
ప్రమదన జాఞనాం తనాధాాం పరికీరిేతమ్ ….అన్న తెలుసుకొనగలగాలి.
2. మాాంసము: కామ , క్రోధ, లోభ , మోహ , మద, మత్ర్ములనే అరిషడవర్గ పశువులను
ధైర్ాాం అనే ఖ్డగము చేత వధాంచి వన్న మాాంసమును నశనము చేస్థ ధర్ా మార్గమున
ఆనాందిాంచడమే మాాంస భక్షణ.
శ్నా!! మాశబాా ద్రసనీజేఞయాతదాంశాన్ ర్సనప్రయ్య!
సద్మయోభక్షయదేావి స ఏవ మాాంస స్థధకః !!
'మా' అాంటే (నలుక) "ర్సన" శబామునకు మరొక ప్పరు. ద్మన్నకి వకాము అాంశమై ఉాంది.
అాంటే వకాము ర్సము నుాండి వచిినది. ఎవరు ఆ వకామును ర్క్షాంచుదుర్మ అనగా
మౌనముగా ఉాందుర్మ అటిీవరు మాాంస భక్షకులుగా చెపపబడినది.
శ్నా!! మాాంసన్నతి హియతకర్ాతనాాం సాంపరికీరిేతాం!
నచకామ ప్రతీకాంతు యోగి భిరాాాంసము చాత్య!!
న్నషకళ్ పర్ బ్రహాము నాందు తను చేయు సతకర్ాలను సమరిపాంచుట మాాంసమనబడుతుాంది.
కోరికతోన్న , కామముతోన్న చేయబడు కర్ాలు మాాంసమన్న చెప్పుటకు తగదు.
3. మత్ాము: మానవ జీవనాంలో ప్రాపాంచిక విషయాల పై విర్కుేడై , అహాంకార్ము , దేవషము
, దుఃఖ్ము, లోభము వాంటి అరుచికర్మైన మత్ాములను తాజాంచి, అధర్ామును వదిలి
న్నర్ాంతర్ము ధర్ా ప్రవర్ేన కలిగియుాండుటయ్య మత్ా గ్రహణము. అాంత్యకానీవరొక రూపాం
కాదు.శ్నా!! గాంగా యమున యోర్ాధ్యా మత్య్ాద్వవ చర్తస్ద్మ!
తమత్య్ా భక్షయ్యదాసుే సభవత్ మత్ాస్థధక!!
మానవ శర్తర్ములో నుని ఇడ-పిాంగళ్ నడులు గాంగా యమునలుగా చెపపబడినవి. వీటి
యాందు న్నర్ాంతర్ము సాంచరిాంచు శావస ప్రశావసలును రాండు మత్ాములుగా చెపపబడినవి.
ప్రాణాయామము ద్మవరా శావస ప్రశావసములను న్నర్మధాంచి కుాంభకము చేయు యోగ పర్మైన
క్రియా స్థధనను మత్ా స్థధనముగా చెపపబడినది.
శ్నా!! మత్ామానాం సర్వమూలాం సుఖ్దుఃఖ్ కర్ాం ప్రయ్య!
ఇతివై స్థతివకాంజాఞనాం తనాత్ాాం ప్రకీరిేతమ్!!

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
10

అనగా సుఖ్దుఃఖ్ముల యాందు ల్లభనషీముల యాందు సమానమైన స్థతివక భావన


కలిగియుాండుటను మత్ా భావనమాందురు.
శ్నా!! సహస్రార్మ మహాపదేా కరిుకా ముద్రితశిర్మత్!
ఆతా తత్రైవ-దేదేశి క్తవలాం పార్దోపమః!!
స్ఫర్ా కోటి ప్రతీకాశః చాంద్రకోటి సుశీతలః
అతీవర్మణీయశి మహాకుణిలివీయుతః!
యత్ర జాఞన్నదయసేత్ర ముద్రా స్థధక ఉచాత్య!!
సహస్రార్ కరిుక యాందు శివరూపములో ఉని ఆతా సహస్ర స్ఫర్ా కాాంతులతోను, సహస్ర
చాంద్ర శీతలములతోను ఉాండును. అటిీ శివ రూపమయిన ఆతా కుణిలినీ శకిే తో కూడినదై
జాఞన్నదయమగుచునిది. దీన్ననే ముద్ర స్థధనగా చెపపబడినది.
శ్నా!! సత్జేగన భవనుాకిేర్సత్ాంగేష్ణ బాంధనాం!
అ సత్ాంగ ముద్రణాం యతుే తనుాద్రాప్రకీరిేతాం!!
సత్ాంగ , అసత్ాంగములను న్నర్మధాంచుట ముద్రాస్థధన అనగా సద సత్ాంగములను వదిలి
న్నస్ాంగతవముగా ఉాండుటయ్య ముద్రా స్థధనమాందురు.
5.మైథునాం:శ్నా!!యానర్త* స్ఫక్ష్మరూపా పర్మపదగత!
స్తవనీయా సుష్ణమాి స్థకాాంత లిాంగనర్హన మనుజ!!
ర్మణీ సుాందర్త వర్యోష్ఠతుః
కారాాచిాంద్రార్క యోగే యుగపవనగధ్!
మైధ్యనాం నైవయోనౌ యోగాంద్రో
విశవవాందాసు్ఖ్మయ భవనే! తాం పరిషవజా న్నతామ్!!
బ్రహా ర్ాంధ్రమాందలి సహస్రార్ముగా చేరిన కుణిలిన్నయ్య సుాందరి. ఆమెయ్య
ఆనాందమున్నచుినది. ఆ ఆనాందమును మానవ రూప స్ర్తే ఇవవజాలదు. ఈ స్థితి సహస్రార్మున
చాంద్రార్క యోగముచే కలుగు అనుసాంధ్యనము , మైథునము గానీ, ఇతర్మైనది ఏదియుగాదు.
అటిీ న్నరితిశయ ఆనాంద భూతిన్న
పాందిన యోగామైనవరు విశవమాంతటి చేతను వాందనీయులగుదురు.
శ్నా!! ర్మఫసుే కుజుకమా భాస కర్మధ్యా వవవస్థితః ప్రయ్య!

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
11

అకార్హాంస మారూహా ఏక తచ యద్మ భవత్!


తధ్య జాత మహానాందో బ్రహాజాఞనాం సుదుర్ాభమ్!!
మూల్లధ్యర్మునాందలి కుణిలిన్న జాగరూకమై సహస్రార్ మాందలి శివరూపమును పాందుటచే
మహానాంద రూపమైన బ్రహా జాఞనము కలుగుట మైథునమన్న చెపపబడినది కానీ వరొకటి కాదు.
అథ చితేాం సమాధ్యతుాంస శకోిష్ఠ మయి స్థిర్మ్!
అభాాసయోగేన తతో మాాంధ్యాయాంత ఉపాసత్య! అభాాస్తపాసమర్మిస్థ మతకర్ా పర్మో భవ!
ముదర్ిమపి కరాాణిాం కుర్వన్ స్థదిి మవప్ాస్థ!!
అన్న గత భోధాంచిాంది. ఆ విధాంగానే మేధ్యనది కర్ాలను పర్శివర్ిములుగా న్నగ్రహమార్గాంలో
స్థధన చేస్ఫే పర్మ స్థధిన్న పాందుట శ్రేయసకర్ాం.

శృతి వకాాం:

దేవీాం. ధ్యాయ్య జీగద్మిత్రీాం జపాకుసుమ సన్నిభాాం , బాలభాను ప్రతీకాశామ్ శత కుాంభ సమప్రభాాం , /

డ.
ర్కేచెఱుకుపలిా
వసి పర్తధ్యనమ్ సాంపదివద్మావశాంకర్తాం, నమామి వర్ద్మాం దేవీాం కామేశీ మభయప్రధ్యమ్. //

ప్రతీ ర్మజు చదివినచో అయురార్మగాాం, ఐశవర్ాాం కుట్టాంబాంలో శాాంతి కలుగును.

…… డ. చెఱుకుపలిా

జపమాలకు చూపుడు వలు తకకూడదు అాంటారు. ఎాందుకు?సర్వస్థధ్యర్ణాంగా పవిత్రకారాాల


విషయాంలో చూపుడు వలు న్నష్టధాంచారు పెదాలు. దైవరాధన, మాంత్రజపమూ పవిత్రమైన హృదయాంతో
స్థగాలన్న, ఆ క్రియ కూడ అాంత్య శుదిిగా ఉాండలనేది వరి అభిప్రాయాం. వద్మాంత సాంప్రద్మయాంలో
చూపుడు వలు జీవతాకు ప్రతీక. జీవభావన నుాంచి ఆతా భావనకు చేస్త ఆధ్యాతిాక ప్రయాణమే స్థధన.
మాంత్ర జపాం లక్షాాం అదే. అాందువలా జప సమయాంలో జపమాలకు చూపుడు వలు తకకుాండ
చేయమనిరు. జీవభావన విడిచి దైవచిాంతనతో కూడిన మనసు్తో చేస్త మాంత్రజప స్థధన మాత్రమే
సతూలితన్నిసుేాంది. ఈ భావన్నకి సాంక్తతాంగా చూపుడు వలును న్నష్టధాంచారు.

మన సాంసృతి నుాంచి శ్రీ కె.వి.పవన్ కుమార్ :71501542622

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
12

దివాసిములు
......జయాం వాంకటాచలపతి, M: 8106833554

అసిమాంటే? “అసిాం ప్రహర్ణే చాప్ప కర్వలే” (ఆయుధము, చాపము, ధనుసు్, ఖ్డగము) అన్న
మేదినీకోశము. “ఆయుధాంతు ప్రహర్ణాం శసిమసిాం” (ఆయుధము, ప్రహర్ణము, శసిము,
అసిము) అన్న అమర్కోశము. శసిాం లోహాసియో శశస్టి ఛురికాయాాం చ విశ్రుతౌ (ఇనుము,
అసిము, శస్టి, చూఱ కతిే); అసిాం ప్రహర్ణే చాప్ప (ఆయుధము, ధనుసు్) అన్న విశవకోశము.
“అసిాం తు దివవిధాం ప్రోకేాం న్నరాాయాం మాయికాం తథా, ఖ్డగదికాం తు న్నరాాయాం మాయికాం
దహనదికాం, దహన్న 2 థ జలాం కాషఠాం లోషీాం శబాాదయ సేథా, తపే తైల్లదికశ్మివ
మాయికస్థాసి ముచాత్య”. న్నఘాంట్టకారులు శసిమును, అసిమును సమానర్ికాలుగా
గ్రహిాంచిన, ప్రహర్ణ యోగామైన గద, కతిే, ధనుసు్, గొడిలి మొదలైన ఆయుధ విశేషములను
శసిములన్నయు, మాంత్రపూర్వకముగా లక్షామును ఛేదిాంచు వటిన్న అసిములన్నయు పెదాలు
న్నర్వచిస్థేరు. మాంత్రపూర్వకముగా ప్రయోగిాంచునపుడు ధనురాాణములవాంటి ఆయుధములు
లేకునిను దర్భ (గడిి) వాంటి వటిన్నకూడ స్థధనముగా ఉపయోగిాంచవచుినన్న రామాయణ
మహాకావాము ద్మవరా తెలియుచునిది. మాంత్రస్థదిికి పూర్వర్ాంగముగా
మాంత్రధ్యానజపహోమా లతాాంతప్రధ్యనముగా ప్పరొకాంటారు. గుర్వనుగ్రహముతో ఇవి
సుస్థధ్యాలవుతయి. ఒకస్థరి అసిదేవతలు అభాాసకున్న అధీనములైనచో సాందరాభనుస్థర్ము
శుభములను పాందవచుిను. అసిప్రయోగములో మూడు అాంచెలునియన్న పెదాలు
చెపుతుాంటారు. 1) సాంధ్యనాం 2) మోక్షణాం 3) ఉపసాంహార్ాం. ప్రళ్య సదృశమైన అస్థిన్ని -
సాంధ్యనము చేయడమనగా అసిదేవతను సారిాంచి తనాాంత్రమును జపిాంచి ప్రయోగసనిదిత గలిగ
యుాండటాం, ప్రయోగిాంచే కశలాం మోక్షణము. ఇక ఈ కశల్లలు అబ్ధానపపటికీ ప్రయోగిాంచిన
ద్మన్ని ఉపసాంహరిాంచే శకిే ఉాండలి. లేకుాంటే ద్మన్నవలన శత్రువులక్త కాక ప్రయోకేకు, తటసి
జగతుేకు కూడ అకాల ప్రళ్యాం ద్మపురిాంచవచుి.
మాంత్రపూర్వక అసిములు లెకకలేనన్ని. అాందులో గొపప ప్రభావవాంతమైనవటిన్న దివాసిములు
అాంటారు. దుష్ణీలను శిక్షాంచి, శిష్ణీలను ర్క్షాంచుటకు, దేశములను సుర్క్షతము చేయుటకు

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
13

మహరుిలు తమ తపః శకిేతో సృష్ఠీాంచి పరిర్క్షాంచుకొనుచు, యోగుాలైన శిష్ణాలకు అనగా


సమయాసాందర్భములు చకకగా వివచిాంచి పూరిే సాంయమనముతో తపపదన్న భావిాంచినప్పుడు
మాత్రమే ప్రయోగము చేయగలిగిన స్థిర్చితుేలకు మాత్రమె అసిప్రయోగ మాంత్రములను
ఉపదేశిాంచేవరు. అనేక అసిములు మన పురాణములలో ప్పరొకనబడినవి. రామాయణ
మహాకవామునాందు చూచినచో విశావమిత్ర మహరిి రామలక్ష్మణులకు సుమారు వాంద
ర్కముల పైబడిన అసిములను ప్రయోగ ఉపసాంహార్ములతో ఉపదేశిాంచినట్టా మనకు
తెలియుచునిది. విశావమిత్ర మహరిి తన అసిగురువైన భృశాశువన్న సారిాంచి అసిములను
రామునకుపదేశిాంచెను. విశావమిత్రున్న యనుజఞతో రాముడు లక్ష్మణున కుపదేశిాంచెను. ఆ
దివాసిములను ఒకస్థరి సారిాంచుకొనే ప్రయతిము చేద్మాము.
దాండచక్రము, ధర్ాచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, ఐాంద్రాసిము, వజ్రాసిము,
శివశూలము, బ్రహాశిర్ము, ఐషీకము, బ్రహాాసిము, మోదకీ, శిఖ్రి, వరుణపాశము,
వరుణాసిము, ధర్ాపాశము, కాలపాశము, ఆర్ారము, శుషకము, పైనకాసిము,
నరాయణాసిము, ఆగేియాసిాం, శిఖ్రాసిాం, వయవాసిాం, హయశిర్మసిాం, క్రాంచాసిాం,
కాంకాళ్ాం, ముసలాం, కాంకణాం, కాపాలము, వైద్మాధరాసిము, నాందనము, మానవసిము,
గాాంధరావసిము, ప్రశమనము, ప్రశావసనము, భాసకరాసిము, దర్పణము, శ్నషణము,
సాంతపనము, విల్లపనము, దర్పకాసిము, పైశాచాసిము, మోహనము, సమవర్ేకము,
తమనము, సౌమనము, మౌసలము, సతాము, మాయాధర్ము, త్యజప్రభాసిము, సౌమాము,
తవషాీసిము, భరాగసిము, శీతసిము, సౌరాసిము, సతావాంతము, సతాకీరిే, దృషీము,
ర్భసము, ప్రతిహార్తర్ము, పరాజుఞుఖ్ము, అవజుఞుఖ్ము, లక్షాక్షము, విషమము,
దృఢనభము, సునభము, దశాక్షము, శతవకిము, దశశీర్ిము, శతోదర్ము, పదానభము,
మహానభము, దుాందునభము, సునదము, జ్యాతిషము, కృశనము, నైరాశాము,
విమలము, యోగాంధర్ము, హరిద్రము, దైతాము, ప్రశమనము, స్థరిిమాలి, ధృతిమాలి,
వృతిేమాంతము, రుచిర్ము, పితృసౌమనసము, విధూతము, మకర్ము, కర్వీర్ కర్ము,
ధనము, ధ్యనాము, కామరూపము, కామరుచి, మోహము, ఆవర్ణము, జృాంభకము,
సర్వనభము, సాంతనము, వర్ణము, – ఇవి యన్నియు మహాబలవాంతములు,
కామరూపములు, గదలు, ఖ్డగములు, పిడుగులు మొదలైన దివాసిములు. కోరినప్పుడు

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
14

ప్రయోగిాంపగలిగినవి. శత్రువు యొకక బలమును, వరి ప్రయోగములను గమన్నాంచి ద్మన్నన్న


పడగొటీగలిగిన, ద్మన్నన్న మిాంచిన అసిమును ప్రయోగిాంచ వలెను. ఋష్ణలచే సృష్ఠీాంచ
బడినవిగాక దేవతలచే కూడ కొన్ని సృష్ఠీాంచబడినవి. గరుడసిమన్న, నగాసిమన్న ఇాంకా
ఇాంకా అనేక అసిములు మన పురాణ వజఞుయములో గోచరిాంచుచునివి.
కొన్ని ప్రధ్యనమైన దివాసిములను గురిాంచి పరిశీలిద్మాము.
నగాసిము
నగాసిమును గురిాంచి మనకు రామాయణ మహాభార్తములాందు ప్రస్థేవిాంచబడినది. ఇది
సృష్ఠీాంచిన అలాకలోాలము చెపపనలవిగాన్నది. రామాయణము నాందు రామలక్ష్మణులను
అచేతనస్థితికి తెచిిన విషయము, భార్తమునాందు అరుీనున్నపై పగ తీరుికొనుటకై కరుున్నచే
ప్రయోగిాంపబడిన విషయము మనకు సుసపషీము. రామాయణమునాందలి నగాసిము వరు,
భార్తకాలమునాందలి నగాసిము వరు.
ఇది ఒక భయాంకర్మైన సర్వనశన కర్మైన దివాసిము. దీన్నన్న గురిాంచి ఒక కథ మనకు
‘కాంబరామాయణము’ లో యుదికాాండమునాందు ఉనిట్టా తెలియుచునిది.
పూర్వకాలములో నగాసురుడను ఒక భయాంకరుడు, క్రూరుడు అయిన రాక్షసుడు ఉాండేవడు.
వీడి బాధలను భరిాంచలేన్న దేవతలు బ్రహాదేవుడిన్న ప్రారిిాంచారు, వరిన్న ఆరాక్షసుడి బారినుాండి
ర్క్షాంచమన్న. భయాంకర్మును అతాాంత విషపూరితమును యైన ఒక గొపప సర్పమును
సృష్ఠీాంచి నగాసురున్న సాంహరిాంచి రావలస్థాందిగా ఆజాఞపిాంచాడు బ్రహా. అది ఆరాక్షసుడుని
వీర్మహేాంద్ర పుర్మునకుచేరి కోటశిఖ్ర్ముమీద నుాండి గొపప శబామును చేయగా, ఆ రొదకు
గర్భవతులకు గర్భస్రావమయినది, పిలాలు చాల్లమాంది మృతులైరి, కొాందరు మూరిఛలిారి.
నగాసురుడు తన సైనాదాక్షుడైన వీర్స్తనున్న సైనా సమేతముగా ఆ శత్రువును
తుదముటిీాంచుటకు పాంపెను. తనవదాకు వసుేని ఈ సమూహమునుచూచి నగపాశము
మర్ల గొపప శబామును చేసెను. దీన్నతో వీర్ాందరూ చూర్ుముచేయబడిరి. తరువత
తనమాంత్రిన్న గొపప సైనాముతో పాంపగా వర్ాందరూ మృతిచెాందిరి. చివర్కు తన అసాంఖ్యాక
సైనాముతో నగాసురుడే తలపడగా, సైనాము మొతేము మడిసెను. నగాసురుడు,
నగపాశము మాత్రము మిగిలిరి. అనేక సాంవత్ర్ములు వీరిదారికి పోరుస్థగెను. చివర్కు
నగాసురుడిన్న మ్రాంగి నగపాశము త్రిమూరుేల వదాకుచేరి నమసకరిాంచెను. వరు ఈ

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
15

సర్పమునకు అనేక వర్ములన్నచిిరి. అతిశయిాంచిన సాంతోషముతో శివుడు


తనకాంఠమునాందు ఆభర్ణముగా దీన్నన్న ధరిాంచెను. కొాంతకాలము తరావత నగపాశము
శివున్న యనుజఞతో దేశాటనకు వళ్ళళను. వళ్ళళనపుడు శివుడు ఎటిీపరిస్థితిలోనూ శాలాలీ
దీవపమునకు వళ్ళవదాన్న ఆజాఞపిాంచెను. దేశాటనము పూరిేచేసుకొన్న కైల్లసగిరి మార్గము
నాందుాండగా నగులకు న్నవసమైన శాలాలీ దీవపమును చూచి అాందు ప్రవశిాంచెను. అాందలి
నగులు ఇతన్నన్న లేకకచేయకుాండిరి. మదగరివతుడైన ఇతన్నతో వరిట్టా చెపిపరి: “మాకొక
బలవాంతుడైన శత్రువు గలడు. ఆతను నెలకొకస్థరి వస్థేడు. అతన్నకి సరిగా ఆహార్ము
సమకూరాిలి. లేన్నచో మమాాందరిన్న ఆహార్ముగాచేస్థ నశనము చేస్థేడు. ఈర్మజు ఆతను
వస్థేడు.నీవు అతన్నన్న న్నలువరిాంచి మముాలను కాపాడినచో న్ననుి మా రాజుగా చేసుకొన్న
గౌర్విాంచుకొాంటాము.” వరు చెపిపన శత్రువు గరుతాాంతుడు. అతన్న రాకతో నగులాందరూ
భయముతో గరుడున్న దృష్ఠీ పథమునుాండి దూర్ము వళ్ళళరు. నగపాశముకూడ గరుడున్న
ముాందు న్నలువలేక శాంకరున్న వదాకు చేరి శర్ణు వడడు. గరుడుడు కూడ వళిా అతన్నన్న తనకు
అపపజెపపవలస్థాందిగా శాంకరున్న కోరాడు. అప్పుడు శాంకరుడు గరుడున్నతో ఇట్టాచెపాపడు:
ఇపపటికి ఇతన్నన్న విడచిపెట్టీ, ఇకముాందు నీకు సాంబాంధాంచిన వరితో ఇతను జ్యకాము
చేసుకొనిచో నీ ఇషీము వచిినట్టా ఇతన్నన్న చేసుకొనుము. శివున్న ఆనతిన్న మన్నిాంచాడు
గరుడుడు. నటినుాండి నగపాశము వైకుాంఠములో గరుడున్న అధీనయై యుాండెను. ఇతనే
నగాసిముగా వావహరిాంప బడెను. (ఆధ్యర్ము: Puranic Encyclopaedia)
కృషాురుీనులు అగిిచే ఖ్యాండవ వనమును దహనము చేయిాంచినపుడు అాందుాండి తపిపాంచుకొన్న
అరుీనున్నపై పగబటిీన అశవస్తనుడనే సర్పము నగాసిముగా కరుున్న పాంచనచేరి అవకాశము
కొర్కు వచియునిది. దీన్ననే ‘సర్పముఖ్యసి’మన్న ప్పరొకనిరు.
బ్రహాశిర్మనమాసిము
దివామైన అనేకాసిములలో బ్రహాశిర్ మొకటి. దీన్నన్న సవయాంగా శివుడు అగసేామహరిికి
ప్రస్థదిాంచాడు. మహాభార్తము ఆదిపర్వములో మరికొాంత సమాచార్ము లభిాంచు చునిది.
అగసేా మహరిి అగిివశునకును, అగిివశుడు ద్రోణునకును, ద్రోణుడు పుత్రప్రీతితో
అశవతిమకును, ప్రయశిష్ణాడైన అరుీనునకును వరువరుగా ఉపదేశమొనరిినట్టా
తెలియుచునిది. దీన్న ప్రయోగమును గురిాంచి కొన్ని న్నబాంధనలు ఉపదేశ సమయములో

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
16

ద్రోణుడు ఇట్టా పలికియునిడు: “ఈ బ్రహాశిర్మనమాస్థిన్ని మానవులమీద ప్రయోగిాంచ


కూడదు . అలపశకిేగలవరిమీద ప్రయోగిస్తే ఇది లోకాలనే మాడిివసుేాంది. న్ననుి బాధాంచే
మానవు లుాంటే వళ్ళమీద ప్రయోగిాంచు. అతి సులభాంగా ఇది వరిన్న పడగొటీ గలుగుతుాంది”
అన్న అసి మహిమను తెలియజెపాపడు.
క్రూర్ బుదిి గలిగిన అశవతిమ ఈ బ్రహాశిర్మనమాసిముతో పాాండవులను, గర్భసుిలైన
వర్సులతో సహా చాంప నుదామిాంచగా శ్రీకృష్ణున్న స్ఫచనమీద అరుీనుడుకూడ
బ్రహాశిర్మనమాసిము ప్రయోగిాంచాడు. అయిత్య అశవతిమకు హాన్న కలగకుాండ ఉాండలన్న
మొదట ప్రారిిాంచి, తరువత తనకూ తన స్ట్రదరులకూ శుభాం కలగాలన్న పలికి అసిదేవతకు
నమసకరిాంచి అసిాం అసిాంచేతనే శాాంతిాంచాలన్న శుభాం జర్గాలన్న కోరుతూ ప్రయోగిాంచాడు. ఆ
దివాసిాం ప్రళ్యకాల్లగిివలె భయాంకర్మై ఆకాశమాంత వాపిాంచి అశవతిమ ప్రయోగిాంచిన
అస్థిన్ని త్రిపిపకొటీ టాన్నకి ప్రయతిిాంచగా అది మర్లక భయాంకర్ కాాంతులు గలిగ ఉతపతములు
ఉతపనిమైనయి. నర్దుడు, వాసుడు కలిస్థ అచటికి వచిి వరిన్న శాాంతిాంప తగిన
వచనములతో అనునయిాంచి లోకక్షేమార్ిము ఆయసిముల నుపసాంహరిాంప గోరిరి. అాంత
అరుీనుడు “నేను న అస్థిన్ని ఉపసాంహరిస్తే ఈ దురాారుగడు తన అసిపు మహాశకిే చేత మముాల
నాందర్నూ దహిస్థేడు. మా క్షేమమును మీర్మ వహిాంచాండి” అన్న పలికి, శీఘ్రముగా,
అనయాసముగా తన అసిమును ఉపసాంహరిాంచాడు. ఈ అసిము బ్రహాత్యజసు్తో
న్నాండినదగుట చేత, ప్రయోగిాంపబడిన తరువత వరిాంచటాన్నకి శకాాం కాదు. ఒకవళ్ వరిస్తే,
వరిాంచిన వరిక్త శిర్చేఛదాం చేసుేాంది. గురుభకిే, తపోయుకిే అధకాంగా ఉని అరుీనుడు
సమర్ిాంగా వరిాంచాడు. కానీ అశవతిమకు స్థధాము కాలేదు. అప్పుడు దీనుడై
వాసులవరితో ఇల్ల చెపాపడు: భీముడు అధర్ాముగా దుర్మాధనుడిన్న చాంపి నమీదకు కూడ
ఉరికాడు. అవమానముతో కలిగిన కోపముతోనూ, ప్రాణభీతితోనూ ఈ అస్థిన్ని మాంచీచెడూ
ఆలోచిాంచకుాండ ప్రయోగిాంచాను. ఇది పాాండవుల నాందరినీ దహిాంచి తీరుతుాంది. అన్న పలికన
అశవతిమతో వాసుడిటాా అనిడు: “మీ తాండ్రి ఈ అరుీనుడికి శిషావత్లాముతో ఈ
అస్థిన్నిచాిడు. ఈ వీర్ శ్రేష్ణఠడు నీకు హాన్న తలపెటీడు. నీ అసిము నుపశమిాంప చేయటాన్నకి ఈ
అసిమును ప్రయోగిాంచాడు. మేము వరిాంచగనే ఉపసాంహరిాంచాడు. ఈ విధాంగా అసివిద్మా
నైపుణుాడైనఅరుీనున్న వధాంచటాం నీతర్మగున? నీ అసిాం ఇతడి అసిముచేత వరిాంచ

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
17

బడుతుాంది. అది అట్టాాండన్నముా. ఈ మహాస్థిన్ని మనుష్ణాలపై ప్రయోగిాంచినవడికి అశుభాం


అవుతుాంది. ఒకడిచేత ప్రయోగిాంచబడి ఇతరుడి అసిాం ఉపశమిస్తే, ఆ దేశాన్నకి పనెిాండేళ్ళళ
అనవృష్ఠీ కషీాం ప్రాపిేసుేాంది. కాబటిీ పాాండవులనూ, న్ననూి, ఈ దేశాన్ని ర్క్షాంచటాన్నకి
చెపాపము. ఏ విధాంగా నైన సర్మ దీన్నన్న ఉపసాంహరిాంచాలి. తపసు్కు పూనుకుని వడివి
కోపాం విడిచిపెటిీ సుఖ్పడుము. ధర్ాబదిాంగా గెలువగల ఈ అరుీనుడుకూడ సాంతోషాంతో
వళ్ళళలి. నీ శిర్మమణిన్న ఇతడికిముా. ఇటాా అయిత్య ఇతడేకాడు, పాాండవులాందరూ నీ ప్రాణము
తీస్థనాంతగా సాంతోష్ఠస్థేరు. ఇది సముచితమైన రాజీ పధితి. ఇటాా చేయడాం మాంచిది” అన్న
పలికిన వాసుడితో అశవతిమ “మునీశవరా! దుర్మాధనుడి ధనగార్మును పాందిన
పాాండవులకు ర్తిలు అపురూపమా? సర్పభయమూ, చోర్భయమూ, రాక్షసభయమూ,
దేవభయమూ కలుగవు. దీన్నవలన ఆకలీ దపిపక న్నద్రా ర్మగమూ బాధాంచవు. ఇటాాాంటి ర్తిాం నీ
మాట ద్మటరాన్నది కాబటిీ దీన్నన్న నీకు ఇచాిను. న అసిాం పాాండవయుల గరాభలకు హాన్న
కలిగిాంచి తృపిేపడి ఉపశమిసుేాంది” అన్న పలికినడు. బ్రహాశిర్మనమాసిము యొకక
గొపపతనము విశేషముగా మహాభార్తములో వరిుాంచబడిాంది.
బ్రహాాసిము
పూర్వము బ్రహాదేవుడు మూడులోకములను జయిాంచుటకై ఇాంద్రున్నకొర్కై న్నరిాాంచి ఇచిిన
అసిము బ్రహాాసిము. ఇాంద్రున్న నుాండి అగసేామహరిి, ఇతన్ననుాండి ర్ఘురాముడు పాందినట్టా
శ్రీమద్రామాయణ కథనము. వగస్థధనములైన రకకలయాందు వయువు, అగ్రభాగములో
స్ఫరాాగుిలు, బరువునాందు మేరుమాందర్ పర్వతములు అధషాఠన దేవతలుకాగా దీన్న శర్తర్ము
బ్రహామయము. సర్పమువాంటి ఆబాణము ధూమముతో కూడిన ప్రళ్యకాల్లగిి వలె
ప్రజవలిాంచు చుాండును. అటిీ బ్రహాాసి ప్రయోగముతో శ్రీరాముల వరు రావణున్న వక్షః
సిలమునకు గురిపెటిీ రావణ వధ గావిాంచినట్టా శ్రీమద్రామాయణము వివరిాంచుచునిది.
(ఉదర్మునాందలి అమృత కలశమును ఛేదిాంచుట వలన రావణుడు న్నహతుడైనట్టా
ప్రచార్మునాందుని గాథ అవలీాకము)

శ్రీమద్మవలీాకిరామాయణము యుదికాాండలో బ్రహాాసి ప్రయోగములకు సాంబాంధాంచిన


వివర్ములు చూడనగును. ఇాంద్రజతుే ప్రాసలు, శూలములు, పదునైన బాణములు -

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
18

బ్రహాాసిము నభిమాంత్రిాంచి హనుమతు్గ్రీవ అాంగద గాంధమాదన జాాంబవాంత సుష్టణ వగదర్శ


మైాంద దివవిద నీల గవక్ష గవయ క్తసరి హరిలోమ విదుాదాాంఘ్ర స్ఫరాానన జ్యాతిముఖ్
దదిముఖ్ పావకాక్ష నల కుముద్మదు లైన వనర్ నయకులను రామలక్ష్మణులను
బ్రహాాసిముతో బాంధాంచినట్టా వివరిాంపబడినది.
మహాభార్త యుదిములోకూడ మహావీరులైన అరుీనుడు, కరుుడు బ్రహాాసి ప్రయోగము
చేసుకొనిట్టా మనము చూడవచుిను. దీన్నన్న దివాసిములలో ప్రమాద కర్మైన ద్మన్నన్నగ
ప్పరొకనవచుిను.
విష్ణుచక్రము
విష్ణుచక్రము యొకక ఆవిరాభవము అనేకపురాణాలలో అనేక విధ్యలుగా లభిాంచు చునిది.
విష్ణుపురాణము ననుసరిాంచి: విశవకర్ా కుమారే యైన సాంజాఞ దేవిన్న స్ఫర్ాభగవనుడు
వివహమాడడు. స్ఫర్ా తపమును భరిాంచలేన్న సాంజాఞ దేవి తనతాండ్రికి ఈ విషయమును
వినివిాంచుకొనిది. స్ఫరుాన్న వడిన్న తర్ణి పటిీ అషాీాంశము మాత్రము తగిగాంచిన విశవకర్ా ఆ
సువర్ు ర్జముతో నలుగు దివామైన వసుేవులను న్నరిాాంచాడు. సుదర్శన చక్రము, త్రిశూలము,
శకాేాయుధము, పుషపకవిమానము. త్రిశూలము శివునకు, పుషపకము కుబేరునకు,
శకాేాయుధము బ్రహాకు యిచిి చక్రమును సముద్రములో వరుణున్న వదా భద్రపరిచాడు.
మహాభార్తము (ఆదిపర్వము) ననుసరిాంచి: అగిిదేవుడు ఖ్యాండవ వన దహనము చేయు
సాందర్భముగా బ్రహాన్నరిాతమై చాంద్రున్న ద్మవరా వరుణున్న వదా ఉాంచబడిన దివామైన
ఆయుధములలో విష్ణుచక్రము, కమోదకి అనే గదను కృష్ణునకును; అరుీనునకు
అక్షయతూణీర్ములను, గాాండీవమనే దివా ధనసు్ను, శేవతశవములు పూన్నిన
దివార్థమును ప్రస్థదిాంచాడు.
పూర్వాం పాాండవులు వనవసాం చేయుకాలాంలో ఒకర్మజు అశవతిమ కృష్ణున్న వదాకు వచిి
యాదవ బాలకులతోడి వడుకలలో ఆసకుేడై వుాండి కృష్ణున్న కడకు అరుదాంచి “అగసేా మహరిిచే
తన తాండ్రి గారైన ద్రోణాచారుాన్నకి ప్రీతితో నొసగబడిన ‘బ్రహాశిర్మనమాసిము’ న తాండ్రి
నకు ప్రస్థదిాంచాడు. ద్మన్నన్న నీకొసగెదను. నీవు నకు చక్రాం యివవలి” అన్న అడిగాడు. అతన్న
దుర్హాంకార్మును గ్రహిాంచిన కృష్ణుడు, మారు మాటాాడకుాండ నవదానుని చక్రము ధనుసు్
గద ఖ్డగము అన్నిాంటిన్న చూపి, వీటిలో నీవు ధరిాంపగల, ప్రయోగిాంపగల ద్మన్నన్న తీస్థకొనుము,

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
19

నీ అసిమును నీవు నకు యివవవలస్థన పన్నలేదు. స్తిహితుడు కోరిన ద్మన్నన్న యిస్ఫే ద్మన్నకి
బదులుగా ఒకటి పుచుికొనుట ధర్ాము కాదు. అన్న చెపాపడు. అాంత మాందబుదిి యైన అశవతిమ
తన యెడమ చేతితో చక్రము పట్టీకొన్న ఎతేలేక, కుడిచేతితో పట్టీకొన్న ఏ విధాంగాను కదలిలేక,
రాండుచేతులతోనూ ల్లగిన కదలకపోత్య - కృష్ణుడు అశవతిమతో ఇల్ల అనిడు: “గొపప
న్నషఠతో హిమవతపర్వత చరియమీద రుకిాణితో కూడి 12 సాంవత్రాలు బ్రహాచర్ా వ్రతాంతో
ఘోర్ తపసు్ చేస్థ పాందిన స్థధనాం ఇది”. ఇది నీక్త ధరిాంచదగినదై ఉాండుగాక! నకు
ఇదిలేకుని నషీమేమునిది? అని అశవతిమకు, ద్రోణాచారుాన్న కొడుకనే గౌర్వాంతో
ర్తిల్ల, వస్థిల్ల, ఆభర్ణాల్ల కానుకలుగా యిచిి పాంపాడు శ్రీకృష్ణుడు. (మహాభార్తము-
సౌపిేకపర్వము-దివతీయాశావసము)
నరాయణాసిము
ఇది సవయాంగా నరాయణ భగవనున్నచే ద్రోణాచారుాలవరికి ఉపదేశిాంప బడగా ద్రోణుడు
అశవతిమకు ప్రద్మనము చేశాడు. ఇది ఒక ప్రత్యాకమైన లక్షణము గలిగిన దివాసిము. వరిాంప
శకాముగాన్నది, భయాంకర్మైనది. దీన్న ప్రత్యాకలక్షణము ఏమాంటే, ర్థ గజ అశావది
వహనముల నధర్మహిాంచిన వరు, ఆయుధములను ధరిాంచిన వరు అయిన వైరి
పక్షమువరిన్న లక్షాము చేస్థకొన్న న్నరూాలిాంచ జాలినది. ఈ ర్హసామునెరిగినవరు
ఆయుధములను విసరిీాంచి వహనమును వీడిన ర్క్షాంప బడుదురు.
పాశుపతసిము
శివున్నవదా నుని అతి భయాంకర్మైన అసిము ఈ పాశుపతము. ఈ పాశుపతసిము వలన
లక్షలకొలది ఈటెలు, గదలు, విషసరాపలవాంటి బాణాలు ఉదభవిాంచి శత్రుమూకలను
చెాండడును. శివున్న ధనుసు్ ‘పినకము’ దీన్నద్మవరా ప్రగిాంపబడే అసిము ‘పాశుపతము’.
నరాయణాసిము, బ్రహాాసిము, ఆగేియాసిము, వరుణాసిము ల్లాంటి వర్మ ఏ అసిముల చేత
కూడ న్నర్మధాంపబడ రాన్నది ఇది. పర్మ శివున్న మెపిపాంచి ప్రయోగ, ఉపసాంహార్ సహితముగా
పాశుపతసి మును అరుీనుడు పాందినట్టా మహాభార్తము అర్ణాపర్వములో మనము
చూడవచుిను.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
20

పసుమరిే వాంకట దురాగ సుబ్రహాణాాం B.Com, CNE


వృతిే (ప్రసుేతాం) మేనేజర్ - స్థసీమ్్ (Software Engineering)
శ్రీకాళ్హస్థే సమీపాంలో ఒక చకెకర్ కరాాగార్ాంలో ఉదోాగాం.
ప్రవృతిే: స్థహితాాం లో ప్రవశాం (కథలు, వాస్థలు, పదాములు
వ్రాయడాం) (మొ): 95058 13235

అజామిళోపాఖ్యానాం
ఈ కథ చదవాండి. భగవనిమసార్ణ, అదికూడ అవస్థనకాలాంలో చేస్తే పర్మపదాం
లభిాంచడాం న్నశియమన్న తెలుసుేాంది. కాన్న అాంతవర్కు వదుా ర్మజూ శ్రీమద్మభగవతాం మీవదాకు
కొాంచాం కొాంచాం వస్ట్రేాంది. 5 న్నమిషాలు క్తటాయిాంచాండి. అాంత్య పర్మేశవరున్న అనుగ్రహాం
పాందాండి. మనలోన్న కలిదోషములను పోగొట్టీకోవడన్నకి ఇదే అవకాశాం. ఇదిసతాాం.
ఇది శ్రీ మహాభాగవతాంలోన్న కథ. భగవదీగతలో శ్రీ కృష్ణుడు చెపిపన ఒక శ్నాకాం యొకక అాంతరార్ిాం
ఈ కథ లో ఇమిడి ఉాంది.ఆ శ్నాకాం ఏమిటాంటే–
యాం యాం వపి సార్నభవాం తాజతాాంత్య కళేబర్ాం,
తాం తమే వైతి కాంత్యయ సద్మ తద్మభవభావితః
అాంటే,జీవుడు దేన్నన్న గూరిి సారిాంచుచు శర్తర్మును చాలిాంచున్న అద్మాన్నన్న గూరిియ్య
పునర్ీనామును పాందుచునిడన్న అర్ిాం! ఈశవర్ సార్ణతో దేహాన్ని వదిలినటాయిత్య ఈశవర్
సవరూపాంలో ఐకామవుతము.జడభర్తున్న కథ దీన్నకి చకకన్న ఉద్మహర్ణ.
జడభర్తుడు యోగియైనపపటికిన్న మర్ణ సమయమున ప్రగాఢముగనుని మమకార్ము వలన
జాంకనుగూరిి యోచిాంచుచు ప్రాణములను చాలిాంచినాందువలన మరుజనామున జాంకయై
జన్నాాంచెను. ద్మద్మపుగా అట్టవాంటిదే ఈ అజామిళ్ళడి కథ కూడ! క్తవలాం మర్ణ సమయాంలో
మాత్రమే నరాయణ నమ సార్ణ చేయటాంవలన అజామిళ్ళడు మోక్షాన్ని పాంద్మడు.ఇక
అజామిళ్ళడి కథను గురిాంచి తెలుసుకుాంద్మాం!
కనాకుబీాంఅనేపటీణాంలోఅజామిళ్ళడుఅనేబ్రాహాణుడుఉాండేవడు. అతడుపాపాతుాడు,
సద్మచారాలను విడిచిపెటిీన ద్వరాభగుాడు.జూదరి,దొాంగతనలను చేస్తవడు .యౌవనపు

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
21

మదాంతో ఒక ద్మస్థన్న భార్ాగా చేస్థకొన్న ఆమె వలన పదిమాంది కొడుకులను కనిడు. సాంస్థర్
వామోహాంలో పడి చాల్లకాలాం సుఖ్యలు అనుభవిాంచి వృదుిడయాాడు. అజామిళ్ళన్న నలాన్న
వాండ్రుకలు తెలాబడియి. అవయవలు పట్టీదపాపయి . ఇాంద్రియ వాంఛలు ఇక వదుా అనిట్టాగా
తల అడిాంగా వణకస్థగిాంది. కాంటిచూపు తగిగపోయిాంది. న్నటికి రుచితెలియటాం లేదు .
దాంతలు ఊడిపోయాయి. అజామిళ్ళడికి ఎనబై ఎన్నమిదేాండుా న్నాండయి. కాన్న భ్రాాంతి
వదలలేదు . అతన్న చిని కొడుకు ప్పరు నరాయణ. చినికొడుకాంటే అతన్నకి ప్రాణాం .ఎకుకవగా
అతన్నతోనే త్రాగుతూ, తిాంటూ జీవితన్ని గడుపుతుని అజామిళ్ళడు దరిచేరుతుని మృతుావును
గురిాంచి తెలుసుకోలేకపోయాడు. ఆ వయసులో అతను ముగుగరు యమకిాంకరులను గుాండెలు
అదిరిపోగా దూర్ాంగా చూశాడు. వళ్ళళ కోపాన్ని ప్రదరిశసుేనిరు. చేతులోా భయాంకర్ాంగా
ఉని పాశాలను పట్టీకొన్న ప్రాణాలు తీయడన్నకి స్థదిాంగా ఉనిరు.దూర్ాంగా ఆడుకుాంట్టని
కుమారుడు అతన్న హృదయస్టమలో గోచరిాంచగా “ నరాయణా! నరాయణా! నరాయణా!”
అాంటూ కొడుకును పిలిచాడు.
అజామిళ్ళడుమర్ణసమయాంలోనరాయణనమసార్ణచేసుేాండగాఆపరిసరాలలోతిరుగుతు
నివిష్ణుదూతలుతమప్రభ్యవునమాన్నివిన్నఅకకడికివచాిరు.
వాంటనేయమకిాంకరులనువరిాంచారు .ఆ బ్రాహాణున్న శర్తర్ాం నుాండి ప్రాణాలను బయటికి
గుాంజుతుని యమభట్టలను విష్ణుదూతలు బలవాంతాంగా త్రోస్థ అవతల పడవశారు.తమ
ప్రయతిాం విఫలాం కాగా యమదూతలు ఇల్ల అనిరు.“మీరవరు? ఇల్ల మా చేతికి చికికనవణిు
ఎాందుకు బలవాంతాంగా విడిపిాంచారు? యమున్న శాసనలను నవువలపాలు చేస్థేరా?
శాాంతాంతో కూడిన మీ శర్తర్ కాాంతులు చీకటాను పార్ద్రోలుతూ సాంతోషాన్ని కలిగిసుేనియి.
మీరు మమాలిి అడిగిాంచడన్నకి కార్ణమేమిటి?” అన్న యమదూతలు పలుకగా ఆ
విష్ణుదూతలు,“మీరు యమదూతలైత్య పుణా లక్షణాన్ని, పాప సవరూపాన్ని, దాండనీతిన్న
వివరిాంచాండి. ఇతడు ఉాండవలస్థన స్థినన్ని వలాడిాంచాండి. దాండిాంపదగినవరవరు?
లోకాంలోన్న సర్వ ప్రాణుల్ల? లేక పాపకరుాలైన కొాందరా?”అనగా, యమభట్టలు ,”వద్మలలో
ఏది చెపపబడిాందో అదే అాందరికీ ఆమోదకర్మైన ధర్ాాం. ద్మన్నకాంటే భినిమైనది అధర్ాాం.
వద్మలనీి విష్ణుసవరూపాలన్న వినిము కద్మ! నరాయణుడు అాంతరాామియై సర్వప్రాణులలో
న్నాండి ఉనిడు. అాంతటా న్నాండి ఉనిడు. అాంటే స్ఫరుాడు, అగిి, ఆకాశాం, గాలి, గోవులు,

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
22

చాంద్రుడు, సాంధాలు, పగళ్ళళ, రాత్రులు, కాల్లలు, భూమి మొదలైనవి. కర్ాబదుిలైన


జీవులాందరూ దాండిాంపదగినవర్మ. కావలన్న కర్ాలను చేస్తవరికి ఆ కర్ాల ననుసరిాంచి
శుభాలు, అశుభాలు కలుగుతూ ఉాంటాయి.”
“ఈ లోకాంలో ప్రాణులు గుణత్రయ సాంబాంధాం చేత శాాంత సవభావులు, ఘోర్ సవభావులు,
మూఢ సవభావులు అన్న మూడు విధ్యలుగా విభజాంచబడిరు . వీరిలో శాాంతసవభావులు
ధర్ామార్గాంలో ప్రవరిేస్ఫే సుఖ్పడతరు. ఘోర్సవభావులు చెడు మారాగలలో నడచి నన
కషాీల పాలవుతరు. మూఢసవభావులు కొాంత మాంచిగా కొాంత చెడుగా ప్రవరిేస్ఫే సుఖ్
దుఃఖ్యలను అనుభవిస్థేరు . వరి ప్రవర్ేనలకు అనుగుణాంగానే వరికి రాబోయ్య జనాలు
లభిస్థేయి. ధర్ాసవరూపుడైన యముడు సమసే జీవులలో అాంతరాామిగా ఉాంటాడు. అల్ల ఉాండి
ఆయా జీవుల ధరాాధరాాల సవరూపాలను విశేష దృష్ఠీతో గమన్నస్ఫే వటికి అనురూపమైన
మారాగలను కలిపసుేాంటాడు. అజాఞనాం, తమోగుణాంతో కూడినవడైన జీవుడు పూర్వకర్ాల చేత
ఏర్పడిన ఇపపటి ఈ దేహమే తనన్న భావిస్థేడు. అాందువలా పూర్వజనా సాృతిన్న కోలోపతడు.
సాంస్థర్ బాంధ్యలలో చికుకకొన్న ఉకికరి బ్ధకికరి అవుతూ ఉాంటాడు.కామ క్రోధ లోభ మోహ మద
మాత్రాాలనే అరిషడవరాగలను జయిాంచలేక సాంస్థర్ బదుిడైన జీవుడు కర్ాలు
బాంధహేతువులన్న తెలిస్థ కూడ పూర్వజనా సాంస్థకర్ ప్రాబలాాం వలా ఇషీాం లేకపోయిన
బలవాంతాంగా కర్ాలు చేసుేనిడు. “
“పట్టీపురుగు తన న్నటిలో నుాండి వచిిన ద్మరాలతోనే తనచుటూీ ఒక గూడు అలుాకొన్న
ద్మన్నలోనుాండి బయటపడే మార్గాంలేక నశిాంచినటేా జీవుడు సవయాంగా తనచుటూీ
ఏర్పర్చుకొని కర్ాబాంధ్యలలో చికిక నలిగిపోతునిడు. జీవున్న వర్ేమాన జీవితాంలోన్న
నడవడిన్న బటిీ అతడు పూర్వ జనాాంలో ఎటాా ఉాండేవడో రాబోయ్య జనాలో ఎల్ల ఉాంటాడో
న్నర్ుయిాంపవచుి. ఏ జీవి అయిన ఒకక క్షణకాలాం కూడ కర్ా చేయకుాండ ఉాండలేడు.
పూర్వజనా సాంస్థకరాన్నకి అనుగుణాంగానే పురుష్ణన్న గుణాలు ఉాంటాయి.అవాకేమైన ఆ
పూర్వజనా సాంస్థకర్ాం నుాండి జీవున్న స్ఫిల స్ఫక్ష్మ శర్తరాలు ఏర్పడుతుాంటాయి. అవి అపపటి
తలిాదాండ్రుల పోలికలను సాంతరిాంచుకుాంటాయి.”
“ఈ అజామిళ్ళడు పూర్వజనాాంలో చేస్థన సతకర్ాల వలన బ్రాహాణ కులాంలో జన్నాాంచాడు.
ఎలాప్పుడు సద్మచారాన్ని పాటిాంచే బుదిి కలవడై ఉతేమమైన జాఞనమారాగన్ని అవలాంబ్ధాంచే

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
23

సమయాంలో మదన్ననాద్మన్ని కలిగిాంచే నవయౌవనాం అతన్న హృదయాంలో జొర్బడిాంది. ఆ


సమయాంలో అజామిళ్ళడు తన తాండ్రి ఆజాఞనుస్థర్ాం దర్భలు, సమిధలు, పుషాపలు, పాండుా
తీసుకొన్న రావటాం కోసాం తోటలోన్నకి వళిళ తిరిగి వస్ఫే ఒక దటీమైన పదరిాంట్లా… ర్తిక్రీడలో
చతురురాలైన తన ప్రయురాలైన సెమవరిణి వృషలితో ఆనాందిసుేని ఒక కాముకుణిు చూశాడు.
దిగాంబర్ాంగా ఉని కటిప్రదేశాం కల విట్టణిు చూశాడు. కాముకతవాం మూర్తేభవిాంచిన
ప్రయురాలితో శృాంగార్క్తళిలో త్యలియాడుచునివణిు అజామిళ్ళడు చూశాడు. అతన్న
పులకిాంచిన ర్మమాలు న్నకకబొడుచుకునియి.”
“ఆ వలయాలిన్న చూచి అజామిళ్ళడు కామోద్రేకాంతో ఉవివళ్ళళరాడు.మాటిమాటికి ఏపు మీరిన
ఆమె చూపులనే మోహపాశాలలో చికుకకొని ఆ బ్రాహాణ కుమారుడు న్నతాకృతాలైన వైదిక
కర్ాలను, శాసి పాఠాలను, జపతపాలను మరిచిపోయాడు. అతన్న మనస్నే అర్ణాాంలో
కామోద్రేకమనే కారిిచుి చెలర్మగ స్థగిాంది. అపపటినుాండి అతన్న మనసు్లో ఆమెను పాంద్మలనే
కోరిక చెలర్మగిాంది. దిగులుతో క్రాంగిపోయాడు. విచారిాంచాడు. కామావశాన్నకి
లోనయాాడు.అజామిళ్ళడు కుల్లచార్ మరాాదలను కూలద్రోశాడు. తాండ్రి సాంపాదిాంచిన
ఆస్థేనాంతటినీ ద్మన్న పాలు చేశాడు. సదుగణాలను విడనడడు. బాగా రుచి మరిగి ఆ
వలుగనుిల వలయాలి అాందచాంద్మలకు లాంగిపోయాడు. సుగుణవతి, సౌాందర్ావతి అయిన
తన భార్ాను ఇషీపడక, నీచుడై తెలివితకుకవతనాంతో ఆ వలయాలి ఇాంటికి వళ్ళస్థగాడు.
బాంధ్యవులను తిటిీ, సజీనులను బాధాంచి, దికుకలేన్న దీనులను చికుకలపాలు చేస్థ, ద్మరులు కొటిీ
దోచుకొనడాంలో దిటీయై, న్నాందలను లెకక చేయకుాండ జీవిాంపస్థగాడు. ఈ విధాంగా
చాల్లకాలాం అజామిళ్ళడు భ్రషాీచారుడై ఆ వశా కుట్టాంబాన్ని పోష్ఠస్ఫే ఆమెనే భార్ాగా
భావిస్ఫే చెడుమార్గాంలో ప్రవరిేాంపస్థగాడు. అాందువలా ఈ పాపాతుాడు, కుటిల చితుేడు, సజీన
కాంటకుడు, ధూరుేడు అయిన ఈ క్రూరుణిు బలవాంతాంగా తీసుకొన్న పోతునిము. తరువత
ఇతడు తగిన దాండనాం పాంది ధనుాడౌతడు ”.
ఈవిధాంగామాటాాడుతునియమదూతలతోవిష్ణుదూతలుఇల్లఅనిరు.“ఔరా!
మీధరాాధర్ావిచక్షణాస్థమర్ిాాంతెలిస్థపోయిాంది. అజాఞనాంతోమీరుపుణాాతుాలను,
దాండిాంపరాన్న వరిన్న దాండిస్థేర్ని విషయాం వలాడి అయిాంది. యమదూతల్లరా! ఇతడు మర్ణ
సమయాంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవాంతున్న పుణానమాన్ని స్టవకరిాంచడాం

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
24

వలన కోటి కాంటే ఎకుకవ జనాలలో చేస్థన పాపాల నన్నిాంటినీ పోగొట్టీకునిడు. హరినమ
కీర్ేనలు ముకిేకాాంత ఏకాాంత మోహన విహారాలు, సతాలోక న్నవస్థన్ని ప్రస్థదిాంచే ఆనాంద
సౌభాగా విల్లస్థలు.ఇతడు “నరాయణా!” అన్న పిలిచినప్పుడు ఇతన్న మనసు్ కుమారున్న మీద
ఆసకేమై ఉనిదన్న మీరు అనుకోవదుా. భగవాంతున్న ప్పరును ఏ విధాంగా పలికిన శ్రీహరి ర్క్షకుడై
అాందులోనే ఉాంటాడు. కుమారున్న ప్పరు పెటిీ పిలిచిన, విశ్రాాంతి వళ్లోనైన, ఆటలోనైన,
పరిహాసాంగానైన, పదా వచన గత భావరాిలతోనైన కమల్లక్షుణిు సారిస్తే పాపాలు
తొలగిపోతయి. ఆ ప్రాయశిితేల వలా ఆ పాపాలు తతకలికాంగా ఉపశమిస్థేయి తపప
పూరిేగా పరిహార్ాం కావు.”
“అాంతాకాలాంలో ధైర్ాాం సనిగిలిానప్పుడు పూర్వజనా పుణా విశేషాం ఉాంటేనే కాన్న క్తశవుడు
మనసు్కు తోచడు.శ్రీహరి నమమనే అమృతన్ని ఈ అజామిళ్ళడు ప్రతాక్షాంగా స్తవిాంచాడు. ఈ
హరినమ సార్ణమనే ధర్ాాం ఈ సతుపరుష్ణన్న మర్ణానాంతర్ాం ఎాందుకు వృథా
అవుతుాంది?”అన్న ఈ విధాంగా విష్ణుదూతలు భాగవత ధరాాన్ని న్నరూపిాంచి “ఈ విషయాంలో
మీకు సాందేహాం ఉాంటే మీ యమధర్ారాజును అడగాండి. పాండి” అన్న చెపిప, బ్రాహాణుడైన
అజామిళ్ళన్న భయాంకర్మైన యమపాశాల నుాండి విడిపిాంచి యమభట్టల వలా కలిగిన
భయాన్ని పోగొటాీరు. అప్పుడు ఆ యమదూతలు శాాంతిాంచి, చేస్తది లేక యమలోకాన్నకి వళిళ,
యమున్నకి జరిగినదాంత తెలియజేశారు.
అప్పుడు,ఆ అజామిళ్ళడు యమపాశాలనుాండి బయటపడి ధైరాాన్ని పాంది ఎదుట ఉని
విష్ణుదూతలకు ఎాంతో ఆనాందాంతో నమసకరిాంచాడు.ఆ అజామిళ్ళడు న్నలబడి చేతులెతిే
నమసకరిాంచి ఏదో చెపపడన్నకి ప్రయతిిాంచాడు. విష్ణుభట్టలు అతన్న మనసు్లోన్న భావన్ని
తెలుసుకొన్న అాంతరాినాం చెాంది ఆ దేవదేవున్న సన్నిధకి వళిళపోయారు.మూడు వద్మల స్థర్మూ,
విష్ణుదూతల యమభట్టల సాంవద్మన్ని అజామిళ్ళడు సమగ్రాంగా విాంటూ… అతన్న మనసు్లో
అణిచిపెటీబడినవి అయిన పాపాలు మాటిమాటికి తలాంపుకు వచిి, పశాితేపాంతో
క్రాంగిపోయి, ఆ బ్రాహాణుడు పర్మేశవరుడైన శ్రీహరిన్న ఆశ్రయిాంచి తనలో ఇల్ల
అనుకునిడు.వశా మీద మోహాం పెాంచుకొన్న సాంతనన్ని కనిను. కులగౌర్వన్ని
గోద్మవరిలో కలిపాను. న బ్రతుకును ర్చి కెకికాంచాను. స్థగుగమాలిన పనులు చేస్థ స్థటివరిలో
తలవాంపులు తెచుికునిను. వర్ికాాం పైబడిన సాంస్థర్ బాంధ్యలనుాండి బయట పడలేక,

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
25

లోకన్నాందలను లెకకచేయక, న జీవితన్ని భసాాం చేసుకునిను. చదువు


చట్టీబాండలైపోయిాంది. శాసిజాఞనాం మటిీపాలయిాంది. పుణాాం నశిాంచిాంది. తెలివి నశిాంచిాంది.
సవచఛమైన జాఞనాం మొతేన్నక్త లేకుాండ పోయిాంది.చకకన్న సౌాందర్ాాంతో ననుి ఇషీపడే ఇల్లాలిన్న
విడిచి మదాాం త్రాగే ఈ డొకుక మాయల్లడికి విట్టణ్ము చెడిపోయాను.న భయాంకర్ పాపాగిి
జావలలు ననుి చుట్టీముటిీ కాలిి భసాాం చెయాకుాండ ఎాందుకు విడిచి పెటాీయో కద్మ! నేను
తపప మర్మ దికుక లేన్న వృదుిలైన న తలిా దాండ్రులను ఎనెిన్ని బాధలు పెటిీ ఇాంటినుాండి
వళ్ళగొటాీను.
ఎనెిన్నిపాపాలకుఒడిగటిీఅతాాంతభయాంకర్మైననర్కాంలోపడికొట్టీకొన్నపోతునిననుిదయ
తలచిఅడుికొన్నఆపదలుబాపిర్క్షాంచిన ఆ పుణాపురుష్ణ లెవర్మ? ఎకకడివర్మ? భయాంకర్మైన
పాశబాంధ్యలతో నర్క సముద్రాంలో పడుతుని ననుి నశనాం కాకుాండ ర్క్షాంచిన
పుణామూరుేలు, అయిన ఆ నలుగురు ఎకకడికి వళిళపోయార్మ?పాపాతుాడనైన నకు ఆ దేవత
శ్రేష్ణఠల సాందర్శనాం పూర్వ జనాలో చేస్థన పుణావిశేషాం వలానే కాన్న లభిాంచదు. వళ్ళ దర్శనాం
న ఆతాకు ఎాంతో ఆనాంద్మన్ని చేకూరిిాంది.మర్ణిసుేని సమయాంలో న నలుకకు భగవాంతున్న
నమాన్ని ఉచిరిాంచే భాగాాం ఎల్ల అబుాతుాంది?నేను పాపాతుాణిు.న్నాందలకు న్నలయమైనవణిు,
గుణహీనుణిు, దుర్దృషీవాంతుణిు నే నెకకడ? భగవాంతున్న పవిత్ర నమాన్ని ఆలపిాంచడాం ఎకకడ?
ఇదాంత పూర్వపుణాాం లేన్నదే ఎల్ల స్థధాాం? భవబాంధ్యలను విడిచివశాను. మాయతో కూడిన
అజాఞనాంధకారాన్ని అణచివశాను. కామ క్రోధ లోభ మోహ మద మాత్రాాలు అనే ఆరుగురు
శత్రువులను జయిాంచాను. జనన మర్ణాలనే సముద్రాన్ని తరిాంచాను.అన్న ఈ విధాంగా
హృదయాంలో ఆతాజాఞనమనే తైలాంతో బ్రహాజాఞనమనే దీపాం ప్రకాశిాంచిగా ఆ
బ్రాహాణుడు…గొపప తతేవజాఞన్నయై, సాంస్థర్ బాంధ్యలన్నిటినీ పార్ద్రోలి గాంగా ద్మవరాన్నకి
వళిళపోయాడు. అకకడ ఉని ఒక దేవలయాంలో కూరొిన్న యోగమారాగన్ని ఆశ్రయిాంచాడు.
దేహాం ఇాంద్రియాలు మొదలైన వన్న మార్గాం నుాండి విడివడి తన యోగ సమాధ ద్మవరా
పర్తతేవాంతో జ్యడిాంచాడు. త్రిగుణాతీతుడై తన ఆతాను పర్మాతాలో లీనాం చేశాడు. అప్పుడు
అతన్నకి మొదట తనను ర్క్షాంచిన ఆ దివాపురుష్ణలు కన్నపిాంచారు. అతడు వరికి
నమసకరిాంచాడు.ఈ విధాంగా అజామిళ్ళడు యోగమార్గాం ద్మవరా తన శర్తరాన్ని విడిచి
దివామైన పుణాశర్తర్ాం ధరిాంచినవడై తన ఎదుట పూర్వాం తనను ర్క్షాంచిన విష్ణుకిాంకరులను

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
26

చూశాడు. అతన్న దేహాం ఆనాందాంతో పులకిాంచిాంది. అజామిళ్ళడు విష్ణుదూతలకు చేతులు


మోడుితూ గాంగాతీర్ాంలో శర్తర్ాం విడిచాడు. వనువాంటనే అతన్నకి నరాయణ పార్శవచరులైన
మహాభకుేల సవరూపాం ప్రాపిేాంచిాంది. అనాంతర్ాం అతడు విష్ణుదూతలతో కలిస్థ వైకుాంఠ
నగర్ాంలో ప్రవశిాంచి శ్రీమనిరాయణున్న పాదపద్మాలను స్తవిాంచే పరిణత దశకు చేరుకునిడు.

పెదా గుమాడికాయాంత నైపుణాముాంటే చాలదు – ఆవగిాంజాంత అదృషీాం ఉాండలి

శ్రీరామ శ్రీరామ అాంటూ సద్మ రామ నమాన్ని జపిాంచిన శ్రీరామ ద్మసుడు కాంచర్ా గోపనిను
ప్రభ్యతవ సాంపదతో శ్రీరామున్న గుడి కటిీనాందుకు తనీషా నవబు కారాగార్ాంలో
బాంధస్థేడు. రామా నీ దర్శన భాగాము న్నమాా! ద్మశర్థీ కరుణా పయోన్నధీ !!అన్న శ్రీ
రామద్మసు అనుక్షణాం ప్రారిిస్ఫేనే ఉాంటాడు. శ్రీరామ,లక్షణులు తనీషాకు బాంగారు
మొహర్త (రామనడ)లను రామద్మసు కటీ వలస్థన సుాంకాంగా చెలిాస్థేరు. కానీ ప్రకకనే
బాందీఖ్యన లో ఉని రామద్మసుకు దర్శనాం ఇవవరు. ఎాందుకయాా రామా అనుక్షణాం నీ
దర్శనాం కోసాం పరితపిాంచే రామద్మసుకు కనబడలేదు. ఆ తనీషాకు కన్నపిాంచావు అన్న
అడిగిన లక్ష్మణున్నతో రాముడు ఇల్ల అనిడు. దేవుడు లేడు,రాముడు లేడు అన్న ననుి
నమాన్న వళ్ళకు కన్నపిాంచాలి,విన్నపిాంచాలి, ఉనిడు దేవుడు అన్న అన్నపిాంచాలి అాందుక్త
కన్నపిాంచాము. మన న్నజ రూపాలతో కన్నపిస్తే చూస్థ తట్టీకోవడాం తనీషాకు
కషీమవుతుాంది కనుక రామోజీ, లక్ష్మాజీ గా దర్శన మిచాిము. దేవుడునిడు,
రాముడునిడు అన్న నమేా రామద్మసుకు దర్శనాం ఎాందుకు?న భకుేడిన్న సమయాం
వచిినప్పుడు నలో ఐకాాం చేసుకుాంటాను. అన్న బదులిచాిడు శ్రీరాముడు.
అాందుక్త పెదా గుమాడి కాయాంత నైపుణాముని ఆవగిాంజాంత అదృషీాం కూడ ఉాండలి.దీన్ననే
ప్రాపేాం అన్న సనతన ధర్ాాంలో నముాతరు.మనకు ప్రాపేాం ఉాంటే ఎవరు ఎాంత అడుి పడిన
వతుకుకాంటూ వసుేాంది. మనకు ప్రాపేాం లేకపోత్య ఎాంత ప్రయతిిాంచిన దొర్కదు.
మన బ్రాహాణ ఆధ్యాతిాకాం గ్రూప్ నుాంచి స్తకర్ణ.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
27

భ్రామర్తదేవి – అరుణాసురుడు
పీసపాటి రామకృషుశర్ా, కాకినడ.

పూర్వము అరుణుడనే గొపప పరాక్రమముగల ఒక దైతుాడుాండేవడు. అతడు గాయత్రీ


ఉపాసకుడు. అతన్నకి దేవతలు అని జనాతః వచిిన దేవషమే కాక వరిన్న జయిాంచవలెననే
కోరికవుని వడు. అాందువలన హిమాలయాలకు వళిళ బ్రహాను ప్రసనిాంచేసుకొనుటకు
ఘోర్మైన తపసు్ చేస్థడు. అతడు తన మనసు్ను ప్రశాాంతత పరిచేాందుకు ఆసనాంవసుకున్న
శావసను న్నర్మధాంచేవడు. ఆకలి అయినప్పుడు ఎాండుటాకులు తినేవడు. ఇట్టా పదివల
సాంవత్రాలు తపసు్చేస్థడు. పిమాట కొదిాపాటి జలాం తీసుకుాంటూ పదివల సాంవత్రాలు
తదుపరి వయు భక్షణ చేస్ఫే పదివల సాంవత్రాలు ఘోర్మైన తపసు్ను చేస్థడు. గాయత్రీ
మాంత్రాన్ని జపాంచేస్ఫే తపసు్ చేయడాంవలన అతన్న శర్తర్ాంలోాంచి ప్రపాంచాన్ని దగిాంచేయగల
అగిి వలువడిాంది. సకల ప్రాణులు భయాాందోళ్నలకు గుఱి అయాారు. దేవతలాందరూ వళిళ
బ్రహాదేవునకు మొర్పెట్టీకునిరు.
అప్పుడు బ్రహా గాయత్రీ సహితుడై హాంసవహనన్ని అధర్మహిాంచి హిమాలయాలకు వళిళ
అరుణున్నకి ప్రతాక్షమయాాడు. శర్తర్మాంత నడులు మాత్రమే కనబడుతూ ఉదర్ాం ఎాండివుాండి
క్తవలాం ప్రాణాలతో వుని అరుణున్న బ్రహా చూస్థడు. బ్రహా వీక్షణములు పడినాంతనే అతడు
పుష్ఠీమాంతుడయాాడు. అరుణున్న ఘోర్తపసు్కు మెచిిన బ్రహాదేవుడు, మనసు్లో వుని
కోరికను వలిబుచిమనిడు. వరిన్న చూస్థన అరుణుడు లేచి న్నలబడి చర్ణాలకు నమసకరిాంచి
అనేక విధములుగా సుేతిాంచాడు. అప్పుడతడు “నేనెప్పుడూ మర్ణిాంచకూడదు” అన్న తన
మనసు్లోన్న సాంకల్లపన్ని తెలియజేస్థడు.

అప్పుడు బ్రహా “ఈ జగతుేనాందు పుటిీన ప్రతి ఒకకడు గిటీక తపపదు. అాందువలన నీవు
నేన్నవవగలిగిన ఇాంక్తదైన వర్మును కోరుకొనుము.” అన్న అనిడు. అాంత అరుణుడు తను
యుదిాంలోగాన్న, శస్థిస్థిల వలనకాన్న, స్టిలవలనగాన్న, పురుష్ణలవలన గాన్న, దివపాద,
చతుషాపద ప్రాణులతో గాన్న మర్ణాం రాకూడదనే వరాన్ని కోరుకునిడు. అప్పుడు బ్రహా

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
28

అరుణుడు కోరినట్టాగా వరాన్ని ప్రస్థదిాంచి అాంతరాినమయాాడు.


తదనాంతర్ాం అరుణుడు పాతళ్ళన్నకి వళిళ తన దేశమాందుని దైతుాలాందరినీ తన వదాకు
పిలిపిాంచుకున్న సైనాన్ని సమాయతేాం చేసుకునిడు. దూతల ద్మవరా ఈ విషయాన్ని విన్నన
దేవాంద్రుడు భయకాంపితుడయాాడు. ఇాంద్రుడు బ్రహా మొదలైన వరితో సమాలోచనలు
చేయులోపునే అరుణుడు సవరాగన్ని ఆక్రమిాంచుకున్న, ఇాంద్రుడి స్థాంహాసనన్ని అధష్ఠఠాంచాడు.
దికాపలకులిి పదవీచుాతులిి చేస్థడు. స్ఫరుాడు, చాంద్రుడు, యముడు, అగిిదేవుడు
మొదలయిన వరిన్న శాస్థాంపస్థగాడు.
తమ తమ స్థినలను కోలోపయిన దేవతులు కైల్లస్థన్నకి వళిళ పర్మశివున్న వదా తమ బాధలను
తెలియజేసుకునిరు. అప్పుడు శాంకరుడికి కూడ గొపప సాంకటాం వచిిపడిాందనే భావన
కలిగిాంది. ఎవవరికీ ఏ ఉపాయము తటీలేదు. అదే సమయాన ఆకాశవణి “బృాంద్మర్కుల్లరా!
మీరు దేవి పర్మేశవరిన్న ఆశ్రయిాంచాండి. ఆ దేవి మీ కారాాన్ని స్థదిిాంపజేసుేాంది. అరుణుడు
గాయత్రీ మాంత్రోపాసకుడు. అతడు గాయత్రీ మాంత్ర జపాన్ని విడిచిపెడిత్య అతన్నన్న
సాంహరిాంచడన్నకి పరిస్థితులు అనుకూలిస్థేయి” అన్న దేవతలకు తెలియజేస్థాంది. దేవాంద్రుడు
మొదలైనవర్ాందరు తమకు ఒక మార్గాం దొరికిాందనే ఆనాందాంలో బృహసపతిన్న పిలిపిాంచారు.
వరు బృహసపతిన్న అరుణుడు గాయత్రిన్న వదిలిపెటేీట్టా చేయమన్న ప్రారిిాంచారు. అనాంతర్ాం
పర్మేశవరిన్న ఉపాస్థాంచడాం మొదలు పెటాీరు. బీజాక్షరాలతో దేవీ మాంత్రాన్ని జపిస్ఫే యజఞాం
చేయ ఆర్ాంభిాంచారు.

అచిట దేవగురువు బృహసపతి ద్మనవరాజగు అరుణున్న వదాకు వళ్ళళడు. బృహసపతిన్న చూస్థన


వాంటనే అరుణుడు “మునీాంద్రా! తమరు రాకూడన్న చోట్టకు వచాిరు. మీ రాకవలన
ప్రయోజనమేమిటి? నేను మీ పక్షము వహిాంపను. మీకు మాకు ఎప్పుడూ శత్రుతవమే” అన్న
అనిడు.
అాంత బృహసపతి వాంటనే “ద్మనవరాజా! మేము ఉపాస్థాంచే దేవతను నీవు న్నర్ాంతర్ము
ఉపాస్థసుేనివు. కనుక నీవు మా పక్షము వడివ. అాందు వలన నేను మీ వడిన్న కాను అన్న ఎట్టా
చెపపగలవు?” అన్న అనిడు. వాంటనే రాక్షసరాజు అహాంకార్ాంతో మీరు ఆరాధాంచే దేవతను
నేను ఆరాధాంచను అన్న గాయత్రిన్న ఉపాస్థాంచుట మాన్నవస్థడు. అట్టా అరుణుడు గాయత్రిన్న

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
29

వీడినాంతనే అతన్న శర్తర్ము న్నస్తేజమయిాాంది. విషయము తెలుసుకొన్నన దేవతలు మికికలి


సాంతోష్ఠాంచారు.
దేవతలాందరు పర్మేశవరిన్న దీక్షగా ఉపాస్థాంచస్థగారు. జగతకల్లాణ మొనరిాంచే జగదాంబ కోటి
స్ఫరుాల ప్రకాశాంతో అాందమైన శర్తర్కాాంతితో, విచిత్రమైన వసిధ్యర్ణతో, దివాాంగాలనీి
ఆభర్ణాలతో అలాంకరిాంచబడి, కాంఠాన విచిత్రమైన మాలతో ప్రకటితమయిాాంది. వర్ద అభయ
ముద్రలతో ఒక పిడికిలియాందు ఆశిర్ాకర్ములైన భ్రమర్ములతో (తుమెాదలతో)
శ్నభిలుాచునిది. ఆమె పార్శవములయాందు అసాంఖ్యాకములైన భ్రమర్ములు ఉనియి. ఆ
భ్రమర్ములనీి ‘హ్రీమ్’ అనే శబాాన్ని గానాం చేసుేనియి. (‘హ్రీమ్’ అనేది శకిే బీజము). ఆ దేవి
సరావతిాక, సర్వమయి, సర్వమాంగళ్ సవరూపిణి, సర్వజఞ, సర్వజనన్న, సరావ, సర్మవశవరి, శివ
అనే నమాలతో విరాజలుాతునిది. బ్రహా మొదలయిన ప్రముఖ్ దేవతలాందరూ ఆమెను దరిశాంచి
మికికలి ప్రసనుిలయాారు. వర్ాందరు వదప్రతిపాదిత అయిన భగవతి పర్మేశవరిన్న
సుేతిాంచారు. (వరు సుేతిాంచిన స్ట్రేత్రమును సిల్లభావాం వలన వ్రాయలేదు.)

సరావతా సవరూపిణీ, సర్వమాంగళ్ సవరూపిణీ, జాఞన సవరూపిణీ, విద్మా సవరూపిణీ, ప్రేమ


సవరూపిణీ, జ్యాతి సవరూపిణీ నీకు మా నమస్థకర్ములు. గాయత్రీ, స్థవిత్రీ, సర్సవతీ నీకు మా
వాందనలు. వర్ద్మ, సమసే వద్మలచే చెపపబడే పర్దేవత! న్ననుి ఆరాధసుేనిము.
ద్మనవరాజగు అరుణుడు విచిత్రమైన వరాలు పాందియుాండుటచే సమసే దేవతలు తమ తమ
స్థినలను కోలోపయారు. దుశిరిత్రుడయిన ఈ దైతారాజు వలన సమసే జగతుే పీడిాంపబడినది.
దేవతలాంత తమకు వచిిన ఆపదను వివరిాంచి అరుణున్న బారినుాండి తమను కాపాడమన్న
వడుకునిరు.
దేవతల ఆర్ేనద్మలు విని భగవతి మహేశవరి తన పిడికిలిలో వుని భ్రమరాలను ప్రేర్మపిాంచిాంది.
వటితో బాట్ట తన పారాశవలయాందు వుని భ్రమరాలనీి ములోాకాలు వాపిాంచాయి. అవనీి
వాంటనే వళిళ రాక్షసుల వక్షసిల్లను చీలిివస్థయి. ద్మనవులకు వటిన్న అసిశస్థిలతోగాన్న,
ఏవిధాంగాగాన్న న్నవరిాంచడాం అసాంభవమయిాాంది. క్షణాంలో శకిేవాంతులైన ద్మనవులాంత
అరుణున్నతో సహా నశిాంచారు. అాందరినీ సాంహరిాంచిన భ్రమర్ములనీి మహేశవరిన్న
చేరుకోవడాం చూస్థ దేవతలు ఆశిర్ాపోయారు.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
30

వాంటనే జయజయధ్యవనలు మినుిముటాీయి. పూలవర్ిాం కురిస్థాంది. దేవదుాందుభ్యలు


మ్రోగాయి. మునులు వద్మలను పఠాంచారు. గాంధరువలు గానాంచేస్థరు. అప్ర్సలు ఆడరు.
సకల దేవతలు దేవిన్న సుేతిాంచారు.
“దేవియొకక మాహాతాాన్ని వినిను, పఠాంచినను కల్లాణప్రదమగును. సకలపాపాలనుాండి
విముకుేడగుతడు. భగవతి యొకక పర్ాంధ్యమాన్ని పాందుతడు”…….సవస్థే

(ఉచిత ప్రకటన)

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
31

Kidambi Sudarsana Venugopalan, M.Com., CAIIB.,


Asst. General Manager (Retired), State Bank of India.
Worked as Archaka for 8 years before joining SBI in Sri
Ramalayam, Nellore.,
Visited all 105 Sri Vaishnava Divya Desams in India.
Nellore, (M): 90005 88513

108 దివాక్షేత్రాల సమాచార్ాం

108 దివ్యదేశములు, నాలాయిర దివ్య ప్రబంధం, 12గురు ఆళ్వారులు. ఈ మూడంటికి అతి


దగ్గర సంబంధం ఉంది. శ్రీ వైష్ణవ్ సంప్రదాయంలో 108 దివ్య దేశములు ఉన్నవి. ఆళ్వారులు
ఆయా ఆలాయాలను దర్శంచి ఆ ఆలయంలో ఉండే సామిని కీర్తంచారు. స్తతతించారు. ఆ
ఆలయాలే దివ్య దేశములుగా పర్గ్ణంప బడుచున్నవి. ఈ 12మంది ఆళ్వారులలో ఒకరు స్త్రీ.
మిగ్తావారు పురుషులు. వీర్లో గోదాదేవి (ఆండాళ్) మన్కు స్తపర్చితులే. మర్ ఒకరు
విప్రనారాయణులు (తండరప్పొడ ఆళ్వార్). వీర్ గుర్ంచి కూడా మన్కు కంచం తెలుస్త.
మిగ్తా పది మందికి జన్బాహుళ్యంలో పెదదగా ప్రచారంలేదనే చప్పుకోవాలి. వీరందరూ
సుమారుగా అయిదువేల ఏళ్ళక్రితం వారు. అదృష్టవ్శాన్ ఆనాటికి కులాల పటిటంపులు లేవు.
వీర్లో ఏడుగురు శ్రీ వైష్ణవులు. వీరందరూ భక్తతగ్రగ్ణుయలు. భకత శిఖామణులు. గోదాదేవి
సామిలో ఐకయమైపోతే, మిగ్తా పదకండు మంది సామిని చూడగ్లిగారు. అంతటి
మహానుభావులు. అందుకే వాళ్ళళ ఆళ్వారులు క్తగ్లిగారు. ఆళ్వార్ అన్గా భకిత పరవ్శుడు అని
అరథం. శ్రీవైష్ణవ్ ఆలయాలలో సామితో పాటు వీర్కి కూడా ఆరాధన్ జరుగుతుంది. వారు
సేవించి తర్ంచి మన్లిన తర్ంప చేసిన్ 108 దివ్య దేశముల గుర్ంచి తెలుస్తకుందాం.
108 దివ్ాదేశాలలో 106 భూమిపై ఉన్నవి. తిరుపార్ కడల్, తిరు పరమపదం. ఈ రండు పైన్
ఉన్నవి. ఒకటి నేపాల్ లో, 105 భారతదేశంలో ఉన్నవి. మన్ రాష్రంలో రండే ఉనానయి. శ్రీవార్
తిరుమల, అహోబిలం (కరూనలు జిలాా). తమిళ్నాడులో 84, కేరళ్లో 11 ఉనానయి. బదరీనాథ్,
జోషిమఠ్, దేవ్ ప్రయాగ్, దాారక, అయోధయ, నైమిశారణ్యం, గోకులం, బృందావ్న్ం. ఇవ్న్నన
ఉతతర భారతదేశంలో ఉన్నవి.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
32

రాష్రవిభజన్కు పూరాం కేరళ్లో 13 దివ్య దేశములు ఉండేవి. విభజనాన్ంతరం కనాయకుమార్


దగ్ర ఉన్న రండు తమిళ్నాడుకు వెళ్ళళ పోయాయి. ఈ 13 ఆలయాలలో అరచకులు, వార్ కటుట,
బొటుట, పూజావిధాన్ం వేరేగా ఉంటాయి. రండు ఆలయాలు మిన్హాయిసేత, మిగ్తా వాటిలో
సామి వార్ దరశన్ం సర్గా క్తదు. సామి ముందు దీపాల వెలుతురు మన్ కళ్ళలోా పడటంవ్లన్
దరశన్ం సర్గా క్తదు. వీళ్ళళ మన్ తిరుమల అరచకులలాగా ధోవ్తులు కటటరు.ఒక వ్సీం గోచి
పోస్తకని కటుటకుంటారు. బంగారు దండలు వేస్తకోరు. ఊర్వపుండ్రములు ధర్ంపరు.
బదులుగా చందన్ం ధర్సతరు. ఉతసవాలు బాగా తకుువ్. తీరథం, శ్రీ శఠార్ ఉండవు. బదులుగా
అరటి ఆకులో చందన్ం పుష్ొం ఇసతరు. డబ్బు ఆశించరు. ఆచారాలు మన్కనాన బాగా ఎకుువే.
ఒకసర్ 12 మంది ఆళ్వారుల పేరుా తెలుస్తకుందాం. ప్పయిగై ఆళ్వార్; పూదతాతళ్వార్;
పేయాళ్వార్ (పేయి అంటే తమిళ్ంలో దెయయం అని అరథం); పెర్యాళ్వార్; న్మాాళ్వార్;
తిరుమొషి ఆళ్వార్; మధురకవి ఆళ్వార్; కులశేఖరాళ్వార్; ఆండాళ్; తండరప్పొడ ఆళ్వార్;
తిరుపాొణాళ్ళవర్; తిరుమంగై ఆళ్వార్.
శ్రీరంగ్ం
తిరుచిచనుంచి 12 కిలోమీటరుా. సామి శ్రీరంగ్నాథుడు. అమావారు రంగ్నాయకి. శ్రీ
రంగ్నాథుని ఆలయంలో బీబీ నాంచారమాకు ప్రతేయకంగా ఆలయం ఉంది. ఈమెను తుళ్ళకుు
నాచిచయార్ అని కూడా పిలుసతరు. నచిియార్ అంటే అమావారు అని అరథం. సామి ధోవ్తితో
పాటు రంగు రంగుల లుంగీ కూడా ధర్సతడు. సామికి అన్న ప్రసదాలతో పాటు రొటిట
(రోటి/చపాతి), మంచి పర్మళ్ం, నేయి, గోధుమలతో చేసిన్ తీపు (sweet) నివేదన్ చేసతరు.
దివ్యదేశాల పటిటకలో ఈ ఆలయం ప్రథమ సథన్ంలో ఉంది. మొదటి దివ్య దేశం. భూమి మీద
మొదటి అరాచ మూర్త. చాలా పెదద ఆలయం. ఏడు ప్రాక్తరాలు.

సపతప్రాక్తరమధ్యయ సరసిజముకులోదాాసమానే విమానే


క్తవేరీమధయదేశే మృదుతరఫణరాడ్భాగిపరయఙ్ుభాగే ।
నిద్రాముద్రాభిరామం కటినికటశిరఃపారశవవిన్యసతహసతం
పదాాధాత్రీకరాభాయం పర్చితచరణ్ం రఙ్గరాజం భజేఽహమ్.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
33

ఆలయం విస్త్రతరణం 155 ఎకరాలు. ఏడు ప్రాక్తరాలు. 21 గోపురాలు. ప్రణ్వాక్తర విమాన్ము.


ఆలయం దక్షిణ్ ముఖంగా ఉంటుంది. చాలా పెదద గ్రుతాంతుడు.

క్తవేర్ విరజా సేయం వైకుంఠం రంగ్ మందిర్ాం ||


సవాస్తదేవో రంగేశః ప్రతయక్షం పరమం పదం||
ఈ సామిని అందరు ఆళ్వారులు కీర్తంచారు. వీరు కీర్తంచిన్ 108 దివ్యదేశములో శ్రీరంగ్ం
ప్రధాన్మైన్ది. శ్రీరామకృష్ణణది
విభవావ్తారములకు క్షీరాబి్
నాథుడు మూలకందమగున్టుా
అరాచవ్తారములకు
శ్రీరంగ్నాథుడే మూలము.
మూలవ్రాను పెర్య పెరుమాళ్
అని, ఉతసవ్రాను న్ంబెరుమాళ్
(అంటే మన్ పెరుమాళ్ అని
అరథం. తమిళ్నాడువైపంతా
పెరుమాళ్ అంటే విషుణవు అని
అరథం) అని అంటారు.
న్ంబెరుమాళ్ మన్కు
పర్చయమైన్ పేరే కదా.
మనువు కుమారుడు ఇక్ష్వాకు
మహారాజు. ఈయన్ బ్రహాను
గుర్ంచి తపస్తస చేసతడు. బ్రహా
ఈయన్ తపస్తసకు సంతృపిత
చంది తన్ తిరువారాధన్
అయిన్ శ్రీరంగ్నాథుని ఆయన్కు ప్రసదిసతడు. ఆ తిరువారాధన్ శ్రీరామచంద్రుని వ్రకు
కన్సగుతుంది. శ్రీరామ పటాటభిషేక్తన్ంతరం తన్ను విడచి పోలేని విభీష్ణాలాానుకు

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
34

శ్రీరాముడు ఈ తిరువారాధన్ను ప్రసదిసతడు. విభీష్ణుడు క్తవేర్ మధయభాగానికి వ్చిచ


సామిని క్రింద ఉంచి సయం సంధాయవ్ందనానికి వెళ్ళళ వ్సతడు. అపొటికే సామి ప్రణ్వ్క్తర
విమాన్మున్ అకుడ వేంచేసి ఉండటం చూసి విభీష్ణుడు చాలా భాధ పడతాడు. న్నది రాక్షస
రాజయం. నేన్చటికి రాను అని చపుతాడు. క్తని దక్షిణ్ం వైపుగా తిర్గి న్న లంకను చూస్తంటాను
అని భకుతనికి అభయమిసతడు. బాధ పడుతున్న భకుతని ఓదార్చ సయంక్తలపు ఆరాధన్
విభీష్ణుని నుంచే ప్పందుతాన్ని వ్రమిసతడు.

కుడదిశై ముడయవైతుత కుణ్దిశై పాదం న్నటిట


వ్డదిశై పింబ్బ క్తటిట తెన్ దిశై ఇలంగై నోకిు
కడల్ నిరై కడవుళంద అరవుణైతుత వుయల మా కండు
వుడల్ నెర కురుగు మాలో ఎన్ సెయ్ హేన్ వులహతీతరే
శిర్సు్ పడమటివైపునకు, పాద్మలు తూరుప వైపునకు ఉాంచి, దక్షణాన ఉని లాంకను చూస్ఫే
పవళిాంచి ఉని ఆ స్థవమి అాందము ఏమన్నచేప్పపది? (ఇలంగై అంటే లంక)
ఘుష్యతే యసయన్గ్రే రంగ్యాత్రా దినేదినే||
తమహం శిరసవ్ందే రాజాన్ం కులశేఖరమ్||

కులశేఖరాళ్వార్ కేరళ్ మహారాజు. ఆయన్ ప్రతిరోజు రంగ్నాథుని చూడాలని ఆశతో


బయలుదేరే వాడు. ఆయన్ మహారాజు. దేశం వ్దిలి వెళ్ళళ పోతే రాజక్తరాయలు ఆగిపోతాయి
కదా. అందుకని మంత్రులు వ్చిచ వెన్కిు తీస్తకని వెళ్ళళవారు.
శ్రీమనానరాయణుడు సాయముగా అవ్తర్ంచిన్ ఎనిమిది క్షేత్రములలో శ్రీరంగ్ం ప్రధాన్మైన్ది.
సామికి చాలా విశేష్మైన్ ఉతసవాలు జరుగుతాయి. నాలుగు బ్రహోాతసవాలు. పహలొతుత
రాపతుత--21 రోజులు. ముకోుటికి ముందు 10 రోజులు తరువాత 10 రోజులు. చాలా
బాగుంటాయి. పది లక్షలకు పైగా భకుతలు విచేచసతరు.
శ్రీ రంగ్నాథ పరబ్రహాణే న్మః

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
35

ప్రశ్నితేర్మాలిక
కృషాు వజఝల రామకృషు శర్ా : 9491878447: శకిే పీఠాల చరిత్ర అనేక యుగాల వనుకటి ది
అన్న అనుకుాంటే, ఇాంత ఆధ్యన్నక కాలములో వటి ప్రదేశాలు కాలక్రమేణ జరిగిన అనేక ప్రళ్య
ము ల ను జయిాంచి సిలాం మార్కుాండ అకకడే ఎల్ల ఉనియి అనేది న సాందేహాం.
ప్రతుాతేర్ాం: 1) చేరుకుపలిా విఎల్ఎన్ శర్ా:94410 93592
సాందేహమేల? కటీడములు చరిత్రాతాక మైనవి కాలగర్భాంలో నీటమున్నగాయి.
సముద్రగర్భసిమై తదుపరి పునః సృష్ఠీలో భూమినుాండి పైకి వచుిట లేద్మ?
కాల గర్భాం లో ఉాండుట జరుగును. కన్నపిాంచును. నేటి ద్మవర్క ర్మేశవర్ స్తతు, విదేశాం లో శ్రీ
చక్రాం. న్నదర్శనాం. న అనుభవాం లో నేనుాండే సిలాంలో ఎవరి ప్రమేయాం
లేకుాండనగృహావర్ణలోను,చుట్టీప్రదేశాంలోను తులస్థమొకకలునియి. మొలుసుేనియి.
పరిశీలిాంచగా, ఒకప్పుడు ఈ ప్రాాంతమున దేవతలు అర్ినలు చేస్త వర్ట, ఒక సమయమున
తెల్లార్కుాండ నకకలు అరుచుటచే వరు మధాలో వదిలి వళిానర్ట. అాందువలా దీన్ని. నకకల
రామేశవర్ాంగా పిలుస్థేరు. న సవగృహాంలో నే తులస్థ నప్రమేయాం లేకుాండ మొలుసుేనియి.
అాంత్యకాదు గయాసురుడు శర్తర్ాం పై యజఞాం చేస్త త్రిమూరుేలు గయాసురున్న వధాంచాలన్న
శివుడు కోడి రూపమున కూయగా మేలకని గయు న్న పథకాం ప్రకార్ాం వధాంచారు.అతన్న
పాదములు పడినచోట కావున పాదగయ గా చెపపబడిన మా సవగ్రామాం నేటి పిఠాపుర్ాం. పద
ఖ్ాండములు చూస్థ వటికి దహన సాంస్థకర్ములకై నీటికి చిని గుాంటను ఏర్పరిచి ఉాండెను. న
చిని తనమున బహుశా 1958 లో గురుే ఇపపటి కొలను న్న పునరుదిర్ణ భాగాంగా, రాజా వరు
అచిట నీటిన్న పూరిేగా తొలగిాంచినను మధా భాగమున చిని నీటి కుాండములో నీరు ఎాంత
తోడినను తర్గలేదన్న పన్నవరు మర్ణిసుేనిర్న్న విర్మిాంచారు. తిరిగి 1964 లో
మర్మాతుేకు ఆకుాండాంవర్కు ఆగి చేస్తరు. కానీ అకుాండములో నీరు ఒక బ్ధాందువు కూడ
తర్గలేదు. ఆ కుాండములో చెాంబుడు నీటి తో నేనే సాంధ్యా వాందనాం ఆచరిాంచాను. ఇక సాందేహ
మెాందులకు స్ట్రదరా.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
36

2) పీసపాటి గిరిజా మన్నహర్ శాస్థి: 94403 56770


ఈ ప్రశికు సమాధ్యనాం తెలియజేయడన్నకి ముాందర్ ఒక విషయాం తెలుసుకోవలి.
భార్తీయతతవాం ప్రకార్ాం వద్మలు అపౌరుష్టయాలు. అాంటే మానవులు ఎవవరూ వటిన్న
వ్రాయలేదు. భగవాంతుడు వటిన్న ర్చిాంచలేదు. మనము వటిన్న పురాణాలు, రామాయణ,
మహాభార్తల్లాగ గ్రాంథాల రూపాలలో వ్రాస్థనట్టీగా వటిన్న వ్రాస్థ భద్రపర్చలేదు. వటిన్న
వ్రాయకూడదు. కూడ. (అవి ఈ మధాకాలాంలో ముద్రణా యాంత్రాలు వచిిన తరువత
ముద్రిాంచడాం మొదలుపెటాీరు.) అవి సృష్ఠీ ఆర్ాంభాంనుాంచి గురు శిషా పర్ాంపర్గా ఇపపటికీ ఏ
విధమైన వాతాస్థలు లేకుాండ వస్ఫేనే వునియి. కాలక్రమేణ వటిలో ఏ విధమైన మారుపలు
రాలేదు.
అదే విధాంగా ఆ శకిేపీఠాలు కూడను. ఈ శకిే పీఠాల గుఱిాంచి మనకు తెలిస్థనది పురాణాల
వలన. ఇక శకిే పీఠాలు మహాప్రళ్యము వచిినప్పుడు తపప అవి పూరిేగ నమరూపాలు
లేకుాండ పోవు. ఒక వళ్ ఏదైన పెదా విపతుే సాంభవిాంచి నశనమైన అవి తిరిగి
పునరిిరిాతమవుచునివి. అపపటి ప్రజలు వటిన్న కాపాడు కోవడన్నకి అదే సిలాంలో
న్నరిాతాంచేస్ఫేవుాండవచుిను. ఈ మధాకాలాంలో క్తద్మర్నథ ప్రాాంతాం విపర్తతమైన వరాిలు,
వర్దలతో దేవలయాం తపప మిగిలిన ప్రాాంతాం అాంత కొట్టీకుపోయిాంది. దేవలయాం కూడ
దబాతిాంది. ఆ ఆలయాంయొకక పవిత్రతను బటిీ వాంటనే బాగుచేస్థరు. అదే విధాంగా
శాంకర్పీఠాలు కూడ రాండు వల సాంవత్రాలుగా ఏ సిల మారుపలు లేక అకకడే వునియి. మన
కాశి, కాంచి, రామేశవర్ాం వాంటి పురాతన దేవలయాలు అదే ప్రదేశాంలో
పునన్నరిాతమయాాయి.

న్నజాయితీపరులు స్థాంహాం ల్లాంటి వళ్ళళ. స్థాంహాం కూర్మిటాన్నకి


స్థాంహాసనమెాందుకు ? అదకకడ కూరుిాంటే అదే స్థాంహాసనాం.
న్నజమైన న్నజాయితీపరులకు గుాంపు అకకర్మాదు !

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
37

ప్రస్థినత్రయ పారిజాతము
(ఉపన్నషద్ - బ్రహాస్ఫత్ర - భగవదీగత స్థర్ము)
ధ్యరావహిక-25 వ భాగాం
ప్రణేత : బహుభాషా కోవిద – స్థహితా తతేవ విశార్ద
బ్రహాశ్రీ యలాాంరాజు శ్రీన్నవసరావు
మూడవ భాగము – భగవతీగత

2. స్థాంఖ్ాయోగాం

ఇల్ల చేతులు జ్యడిాంచి శర్ణని తరువతనే ఈశవరుడు మనకు పలుకుతడు. అాంతవర్కూ పలకడు-
భాష్ఠాంచడు. అాందుక్త గతలో అరుీనుడు ప్రాధ్యయ పడనాంత దనుకా కృష్ణుడు ఉపదేశాన్నకి ప్రార్ాంభిాంచడు,
శర్ణాగతి తరువతనే ఉపదేశాం ప్రార్ాంభమవుతుాంది. ఆ ఉపదేశాం కూడ అనతా లేదు-ఆతా మాత్రమే
ఉాందన్న-ఊర్క చెబ్ధత్య ల్లభాం లేదు. ఆతాను అనతానుాంచి వరుచేస్థ-ఇదిగో ఇదీ దీన్న సవరూపాం –
పట్టీకోమన్న – చేతి కాందిాంచినట్టీ చూపి చెపాపలి. ఈ వరు చేస్త విధ్యనమే భగవదీగతలో రాండవదైన
స్థాంఖ్ాయోగాం.

దీన్నమూలాంగా ప్రకృతికి భినిాంగా ఆతా అనేదేమిట్ల-అది ఎల్ల ఉాందో మనమర్ిాం చేసుకోగలాం. లేకుాంటే
ఎాంత ఉాందన్న చెపిపన న్నరాకార్మైన ఆ తతేవాం స్థధకుడి అవగాహనకు రాదు. అవగాహనకు రాకపోత్య
పట్టీకోలేడు. అాందుక్త ఈ అధ్యాయాంలో పాాంచభౌతికమైన ప్రపాంచాన్నకి విలక్షణాంగా పర్మాతా లక్షణాలను
వరిుస్ఫే పోతుాంది భగవదీగత. ప్రపాంచమనేది రాండు విధ్యలు. పిాండ శర్తర్మొకటి. బ్రహాాాండ శర్తర్మొకటి. ఈ
రాండు శర్తరాలే మనకు న్నతామూ కన్నపిసుేనియి. కాన్న ఈ శర్తరాలలోనే ద్మగి ఉని చైతనాాం మనకు
గోచరిాంచటాం లేదు. గోచరిాంచకపోయిన అది ఈ రాండిాంటినీ వాపిాంచి ఉాంది. ద్మన్ని చూడలాంటే ప్రతిేలో
నుాంచి వితేనాం తీస్థనట్టీ విడదీస్థ చూడలి. విడదీయటమాంటే దీన్న లక్షణాల కాంటే ద్మన్న లక్షణాలు వరుగా
భావిాంచటమే. దీన్న లక్షణాలేమిటి. జాయత్య – ఆస్థే – వర్ిత్య – విపరిణమత్య – అపక్షయత్య – వినశాతి –
అన్న షడివధ వికారాలతో కూడుకొనిదీ ప్రపాంచాం. దీన్ని శసిాంతో ఛేదిాంచవచుి. అగిిలో కాలివచుి. జలాంతో
తడపవచుి. వయువుతో ఆర్పవచుి. ఒకకమాటలో చెబ్ధత్య వధాాం. ఒకక రూపాంలో ఉాండదు. అనుక్షణాం
మారుతూ పోతుాంది. ఒక చోట వుాంటే మరొకచోట ఉాండదే పద్మర్ిమూ. ఒకప్పుడుాంటే వర్మకప్పుడుాండదు.
అాంత్యకాదు. ఉనిటేీ ఉాండి ఎప్పుడో ఒకప్పుడు కాంటికి కనపడకుాండ నశిాంచి పోతుాంది. ఇదీ ప్రపాంచ సవభావాం.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
38

పోత్య దీన్నకి భినిమైనది ఆతాసవభావాం. “అజ్యన్నతా శాశశవతోయాం పురాణః” ద్మన్నకెల్లాంటి భావవికార్మూ


Change in nature లేదు. “నైనాం ఛి౦దాంతి శస్థిణి నైనాం దహతి పావకః నచైనాం క్తాదయాం తాపో న
శ్నషయతి మారుతః” ద్మన్ని శస్థిలు ఛేదిాంచవు. జల్లలు తడపవు. న్నప్పు కాలిదు. గాలి ఆర్ిదు. ఆకాశాం ల్లగా
అది అాంతటా పనగలస్థ ఉనిది. అయిత్య స్థక్ష కాబటిీ ఆకాశాం ల్లగా అది అన్నతాాం కాదు. న్నతాాం. న్నతాాం
కనుకనే ద్మన్నకి వినశాం లేదు. “అవి నశితుత దివదిి య్యన సర్వమిదాం తతాం” అాంతటా వాపిాంచిన దప్పుడూ
నశిాంచటాన్నకి వీలులేదు. ఎాందుకు వీలులేదాంటే అది అవాయాం. వాయమాంటే మార్టాం. మార్మదే
మర్ణిసుేాందప్పుడైన, మార్కనే పోత్య మర్ణమనేది లేదు. అాంచేత “వినశ మవాయ స్థాసా న కశిితకరుే
మర్హతి.” ద్మన్ని నశిాంపచేయటాన్నకి దేన్నకీ స్థమర్ిాాం లేదు.

బాగానే ఉాంది. కాన్న అది అవాయమైనప్పుడు గద్మ వినశాం లేన్నది. అసలవాయ మెల్ల అయిాందన్న ప్రశి
రావచుి. ద్మన్నకి సమాధ్యనమే “అనశిన్న 2 ప్రమేయసా” అనే వకాాం. అది అప్రమేయమట, ప్రమేయమాంటే
జాఞన్నకి విషయాం. జాఞనవిషయాం కాన్నదేదో అది అప్రమేయాం. జాఞన విషయాం కాకపత్య ఏమిటది, జాఞనమే. ఆ
జాఞనాం కూడ మనకిప్పుడుని జాఞనాం ల్లాంటి జాఞనాం కాదు. మనకిప్పుడుని జాఞనాం జేఞయమైన ప్రపాంచాంతో
కూడిన జాఞనాం. అాంచేత పరిచిినిాం అది ఇల్ల పరిచిినిాం కాదు. “య్యన సర్వ మిదాం తతాం” అన్న చెపపటాం చేత
అపరిచిినిమైన జాఞనమది. జాఞనమపరిచిిని మెప్పుడయిాందో అప్పుడిక జేఞయమైన ప్రపాంచాన్నకి ప్రత్యాకమైన
ఉన్నకి లేదు. ప్రపాంచాం కూడ అదే అవుతుాంది. అయిత్య అల్లాంటి ద్మన్ని భావన చేయట మెల్లగా అన్న ప్రశి.
జాఞనమనీ-వాపకమనీ ఇల్లగే భావన చేయాలి.

మన అనుభవాంలో ఇల్ల వాపకమైన పద్మర్ి మాకాశమొకకటే. అయిత్య అది జడాం. ద్మనేి సచేతనాంగా లేద్మ
జాఞనతాకాంగా భావిాంచి చూడగలిగిత్య, అదే ఆతా. ఆతా నకాశాంతోనే పోలిి చెపిపాం దుపన్నషతుే.
“ఆకాశాతా” అన్న ఛాందోగాాం. “ఆకాశ ఇవ ఆతా సవరూపాం యసాసః” అన్న అర్ిాం వ్రాశారు శాంకరులు.
సర్వగతతవాం స్ఫక్ష్మతవాం రూపాది హీనతవాం – ఇల్లాంటి గుణాలు ఆకాశాన్నకీ ఆతాకూ సమానమే
ననిరాయన. తైతిేర్తయాంలో “ఆకాశ శర్తర్ాం బ్రహా” అన్న ఒక వకాముాంది. ద్మన్న కర్ిాం చెబుతూ శాంకరులు
ఆకాశః శర్తర్మసా – ఆకాశమే శర్తర్మనిరు బ్రహాాన్నకి.

కాబటిీ ఆతాచైతనాన్ని క్తవల మాకాశాం ల్లగానే భావిాంచాలి స్థధకుడు. భావిస్తే త నకాశమే


అయిపోతడు. యద్మభవ సేదభవతి అన్న గద్మ స్ఫత్రాం. అప్పుడ చిద్మకాశాంలో conscious expanse సమసే
ప్రపాంచమూ స్థధకుడి కిక వరుగా కన్నపిాంచే ప్రసకిేలేదు. అణువు మొదలు ఆకాశాంద్మకా సర్వమూ

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
39

చిద్మకార్ాంగానే భాస్థసుేాంది.అాంత చిద్రూప మయిాందాంటే ఇక ఆ చైతనా మపరిచిినిమూ ఏకమూనన్న


చెపపటాంలో ఆశిర్ామేముాంది.

దీన్నతో స్థాంఖ్ా యోగ ర్హసామేమిట్ల బోధపడిాంది. స్థాంఖ్ామాంటే ఆతానతా విభాగమన్నగాద్మ


చెపాపము. ఈ విభాగమే చివర్ కా రాండిాంటి అవిభాగాన్నకీ ద్మరి తీసుేనిది. అది ఎల్లగ అన్న అడగవచుి.
ఫల్లన గద్మ ఆతా అన్న గురిేాంచగానే అది చిద్మకార్మై జడమైన దేహేన్నారయాది సాంఘాతాం నుాంచి
విభకేమవుతుాంది. విభకేమైన ఆ చితుే న్నరాకార్ాం కాబటిీ ఆకాశాం ల్లగా ఈ జేఞయ జగతుేనాంత వాపిాంచినట్టీ
దర్శనమిసుేాంది. అల్ల దరిశాంచామో లేదో-అప్పుడే ఈ అనతా న్నలవలేక తద్మ కార్ాంగానే ద్మన్నలో
భాస్థసుేాంది. అాంటే చిద్మకార్ాంగా న్నలిచి ఉని మనసులో మనకీ ప్రపాంచమాంత చిద్రూపాంగా మారి
కన్నపిసుేాందనిమాట. కాబటిీ అర్ిాం చేసుకొాంటే ఆతాకాంటే వరుగా లే దనతా. అది కూడ ఆతా సవరూపమే.

అనతా కూడ ఆతా సవరూప మెప్పుడయిాందో అప్పుడిక విషాదమనేది లేదు. మానవుడికి “యాంహి న
వాధయాం త్యాత్య పురుషాం పురుషర్ిభ” ప్రాపాంచికమైన విషయాలేవీ వణిు బాధాంచవు. కార్ణమేమాంటే “సమ
దుఃఖ్ సుఖ్ాం” సుఖ్ దుఃఖ్యలు రాండిాంటినీ సమాంగా చూసుేాంటాడు వడు. “న్నర్మాషాం హి సమాం బ్రహా”
సమమే బ్రహామాంటే కాబటిీ బ్రహాాంగా చూచేవడికి భయమేముాంది. అయిత్య చూచే ధైర్ాాం కావలి
స్థధకుడికి. అాందుక్త ‘ధీర్ః’ అనటాం. ధీరుడైన వడికి విషయ్యాంద్రియ సాంపర్కాం వలా కలిగే శీతోషాుదులు గాన్న
సుఖ్ దుఃఖ్యదులు గాన్న ఈషనాత్రాం కూడ బాధ్యకర్ాం కావు. అాంత తన ఆతా చైతనామేననే సమదర్శనాం
వలా వటన్నిాంటినీ ఆగమాపాయులుగా చూసుేాంటాడు. ఆగమమాంటే రావటాం. అపాయమాంటే పోవటాం.
సముద్రాంలో తర్ాంగాలు అసుేాంటాయి-పోతుాంటాయి-వటి రాకపోకలవలా సముద్రాం భయపడదు కార్ణాం
అదాంత ద్మన్న సవరూపమే. అల్లగే చైతనా స్థగర్ాంలో పాట్ట పోట్టలుగా చూస్థేడీ మాత్రాసపర్శల నన్నిటినీ
స్థధకుడు, అాంచేత వడికెల్లాంటి క్తాశమూ లేదు.

ఇది పరిపాకాన్నకి వచిిాందాంటే ఒక జీవిత కాలాంలోనే కాదు, మర్ణ సమయాంలో కూడ అదే దృష్ఠీతో చూస్థేడీ
శర్తరాన్ని. మర్ణాం శర్తరాన్నక్త గాన్న తనకు గాదు. తను ఆకాశరూపుడై అాంతటా వాపిాంచాడు గద్మ,
తనదల్ల అవుతుాంది మర్ణాం. కాబటిీ మర్ణిసుేనిదాంటే అది శర్తర్మే. ఉని పోయిన అదే, తనొకప్పుడు
వచేిది లేదు-పోయ్యది లేదు. ‘అచలోయాం సనతనః’ ఎప్పుడూ కూటసి౦గానే Immutable or stable ఉని
ద్మతా. అల్లాంటి ఆతా చైతనా బలాంతో అన్నిాంటినీ చూచినటేీ మర్ణాన్నికూడ స్థక్షగా చూడగలడు,
దీన్నకొకకటే న్నదర్శనాం. జీవితాంలోనే బాలాాంలో ఉని శర్తర్ాం యౌవనాంలో లేదు. యౌవనాంలో శర్తర్ాం
వర్ికాాంలో లేదు. ఎపపటికప్పుడు మారిపోతునిది. అల్లగే ర్మపు అవస్థనాంలో కూడ ఇది పోయి క్రొతేది

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
40

వసుేాందన్న ఎాందుకనుకోరాదు. “వస్థాంస్థ జీరాున్న యథా విహాయ నవన్న గృహాుతి నర్మ పరాణి” న్నని
ధరిాంచిన దుసుేలు మాస్థపోత్య నేడు మర్ల్ల క్రొతే దుసుేలు ధరిసుేనిము. “తదవ చఛర్తరాణి విహాయ జీరాు
నానాన్న సాంయాతి నవన్న దేహీ” అల్లగే జీవితాంతమూ ధరిస్ఫే వచిిన ఈ శర్తర్మనే వసిమెాంతగా
జీర్ుమైాందో. ఈ జీర్ుమైన శర్తరాన్ని వదలి క్రొతేది ధరిస్థేడన్న చెపపటాంలో ఆశిర్ామేముాంది.

అయిత్య ఒక వసిాం మారుికొనిాంత త్యలికగా లేదు గద్మ-అన్న అడగవచుి. వసిాం మారుికొనిప్పుడది మన


శర్తర్ాం నుాంచి వర్యిన మన శర్తర్ాం మనకుాందనే ధైర్ాముాంది మనకు. అల్లగే చిద్మకాశాంల్లగా వాపిాంచి
మన ఆతా మనకెప్పుడూ ఉాందనే దృష్ఠీ ఏర్పడిత్య మనకిక ఈ శర్తర్మనే వసిాం తొలగిన కలవర్పాట్ట లేదు.
ధైర్ాాంగానే ఉాంటాము. కనుకనే “ధీర్ సేత్ర న ముహాతి” అాంట్టనిది గత. ఇల్ల ఉాండగలిగిత్య ద్మన్నక్త బ్రాహీా
స్థితి అన్న ప్పరు. “ఏషా బ్రాహీా స్థితిః పార్ి – నైనాం ప్రాపా విముహాతి” ఈ స్థితి స్థధాంచామాంటే మనదేదో
పోతునిదే మన మీ క్షణాం లో సర్వనశన మవుతునిమే అనే సాంతప ముాండబోదు. “స్థితవస్థా
మాంతకాలేపి బ్రహా న్నరావణ మృచఛతి.” మీదు మికికలి ర్మపు మర్ణాం సమీపిాంచినప్పుడు కూడ బెాంబేలు
పడకుాండ బ్రహా న్నరావణానేి పాందుతడు మానవుడన్న ఎకకడలేన్న ధైర్ామూ ఉత్హమూ ఇసుేనిది
మనకు భగవదీగత.

ఇది బౌదుిల న్నరావణాం ల్లాంటిది కాదు. అదమవతుల న్నరావణాం. బౌదుిల న్నరావణాం శూనాాంలోకి, అదమవతుల
న్నరావణాం బ్రహా చైతనాాంలోకి. అది అభావాం. ఇది భావాం. పోయ్యవర్ాంత చివర్కభావాంలోక్త పోతునిట్టీ
కన్నపిసుేాంది మనకు. కాన్న బ్రహావతే మాత్రమల్ల పోడు. అభావమయ్యాది అతడి శర్తర్మే గాన్న అతడు కాదు.
అతడతా రూపాంగా న్నలిచే ఉాంటాడన్న ఖ్చిితాంగా చెబుతునిది గత. ఇదే భగవనుడు జీవుల కివవవలస్థన
హామీ. ఆఖ్రు పరిక్ష ఇది మానవుడికి. ఈ పర్తక్షలో నెగాగడో లేదో చెపపటాన్న కామానవుడిక మనకు
కన్నపిాంచడు. కాబటిీ వడి తర్ఫున నెగాగడన్న చాటవలస్థన వడు మనకు భగవాంతుడే, ఇల్లాంటి ఉతీేరుులెవరు
– వరల్ల ఉాంటార్న్న కుతూహలాం ఉాండవచుి మనకు. వర్మ పర్మహాంస పరివ్రాజకులన్న ప్రకటిసుేనిరు
శాంకర్ భగవతపదులు.

నువువ న్నరుప్పదవన్న అనుకోవదుా. శకిేన్నచేిది నీ మాంచితనాం.


నీ పవిత్రత, నీ దృఢ చితేాం, నీ కారాాచర్ణ.
…….మన సాంసృతి అడిాన్:ఉషాగోపాల్

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
41

పురాణాలు వటి విశిషీత


పీసపాటి గిరిజా మన్నహర్శాస్థి (మొ):94403 56770

మనదేశాం కొన్ని శతబాాలుగా దాండయాత్రలకు ఒతిేళ్ళకు గురి అయిాాంది. భౌగోళికాంగా,


స్థాంసృతికాంగా ఎన్నిమారుపలు చోట్ట చేసుకునియి. ప్రసుేతాం హూణవిదా (ఇాంగాష్ణ)
పాశాితా స్థాంప్రద్మయాం ఒర్వడిలో కొట్టీకుపోతోాంది. ఇాంతకీ మన ద్వరాభగాాం ఏమిటాంటే
వరి సులక్షణాలు అలవడక పోయిన వరి అవలక్షణాలన్నిటినీ మనవరు, నగరికత అనే
ముసుగులో అలవట్ట చేసుకుాంట్టనిరు. మనలో మారుప రావలి. మన స్థాంప్రద్మయాలిి
సాంసృతిన్న గౌర్విాంచడాం నేరుికోవలి. మన వద్మలు, ఉపన్నషతుేలు, ఇతిహాస్థలు, పురాణాల
గురిాంచి కొాంతైన తెలుసుకొనే ప్రయతిాం చేయాలి. ఈ తరుణాంలో న ప్రయతిాంగా,
ఉడతభకిేగా మన పురాణాల గురిాంచి, వటి విశిషీత గుఱిాంచి తెలియ చెపాపలన్న ఉాంది.
ఎకకడ నుాంచి వసుేనివురా అన్న అడిగిత్య దేవలయాంలో హరికథా కాలక్షేపాం జరిగిాంది విన్న
వసుేనిను అన్న అాంటాడు. ఏమిటిరా కథ అాంటే శివపార్వతుల కళ్ళాణమన్న చెపాేడు.
శివపార్వతుల కళ్ళాణాం హరికథా లేక హరున్న కథా? పురాణ శ్రవణాంచేస్థ వసుేనిను,
భార్తాంలో విరాటపర్వాం చెబుతునిర్ాంటాడు. భార్తాం పురాణమా, ఇతిహాసమా.
వడుకలో, చెప్పపది శివపార్వతుల కళ్ళాణమైన, రుకిాణీ కృష్ణుల కళ్ళాణమైన, ద్మన్నన్న హరికథే
అన్న అాంటారు. అల్లగే భార్తాంలో గాథైన, రామాయణాంలో గాథైన, భాగవతాంలో గాథైన
అది పురాణశ్రవణమే. ఈ ఉపోద్మాతమాంత ఎాందుకాంటే మన పురాణజాఞనమాంత హరికథా,
పురాణశ్రవణాల వర్క్త. ఇాంకా చెపాపలాంటే పురాణాలకు ఇతిహాస్థలకు త్యడ కూడ
తెలియనాంత. పురాణాల గురిాంచి తెలుసుకునే ముాందర్ మనాం మన వద్మల గురిాంచి కుాపేాంగా
తెలుసుకుాంద్మాం. భార్తీయ సాంసృతికి మూల్లధ్యరాలుగా, మానవుడు తన జనాను స్థర్ికాం
చేసు కోవడన్నకి వద్మలు సనారాగన్ని ఉపదేశిసుేనియి. కర్ేవాన్ని ప్రబోధసుేనియి.
వద్మలద్మవరా జీవితాంలో తపపకుాండ చేయవలస్థన కర్ేవాలను, విధ్యలను తెలుసుకున్న
ఆచరిాంచ గలుగుతునిము.
"పుమాన్ పుమాాంసాం పరిపాతు విశవత" అనే మాంత్రాం ఒక మన్నష్ఠకి సహాయాంచేస్థ ద్మన్న ద్మవరా

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
42

తన జనాను సఫలాం చేసుకోమన్న బోధసుేాంది.


"మిత్రస్థాహాం చక్షుస్థ సరావణి భూతన్న" అనే మాంత్రాం సమసే ప్రాణులను మిత్రభావాంతో
చూడలన్న న్నర్మాశిసుేాంది.
"కృణోాబ్రహావోగృహే సాంజాఞనాం పురుష్టాభాః" అనే మాంత్రాం ఓ ప్రజల్లరా మనమాందర్ాం కలస్థ
మానవులతో సద్మభవాం కొర్కు, సద్మభవాంకోసాం దైవన్ని ప్రారిిద్మామనే కర్ేవాన్ని బోధసుేాంది.
ఇల్ల వద్మలు మానవులకు సనారాగన్ని బోధస్ఫే, కర్ేవాన్ని ప్రబోధసుేనియి.
వద్మలలో చెపపబడిన అాంశాలు చాల్ల వర్కు న్నగూఢాంగా ఉాంటాయి. స్థమానుాన్నకి కూడ
అర్ిాం అయ్యావిధాంగా ఉపదేశాం చేయడన్నకి పురాణాలు ఉదభవిాంచాయి. వద్మలనేవి నలుగైత్య,
వటితో సమానాంగా "పురాణాం పాంచమోవదః" అన్న అయిదవ వదాంగా కీరిేాంచబడిాంది.
పురాణాలు భార్తీయ సాంసృతికి కొలబదాల వాంటివి. పురాణాలోాలేన్న విషయాలు ఏమీలేవు.
పురాణాల గురిాంచి కొాంతైన తెలుసుకోవడాం ప్రతి భార్తీయున్నకి అవశాకర్ేవాాం. పురాణాం
అాంటే పురాతనమైనది, ప్రాచీనమైనదన్న అర్ిాం. ప్రాచీనమైన, కొతేగా వుాండే ద్మన్నన్న పురాణాం
అాంటారు. ఆర్ాజాతి యెకక వైదిక స్థహితాన్నకి చెాందిన జాఞన విజాఞనన్నకి అక్షయన్నధ పురాణాం.
పూర్వాం నుాంచి వద్మలకు పురాణాలకు గల సాంబాంధాం ర్కర్కాలుగా వాకేపర్చబడిాంది.
భార్తీయతతవాం ప్రకార్ాం వద్మలు అపౌరుష్టయాలు. అాంటే మానవులు ఎవవరూ వటిన్న
వ్రాయలేదు. భగవాంతుడు వటిన్న ర్చిాంచలేదు. వద్మలలో న్నక్షపేమైన గూఢారాిలను
గ్రహిాంచడన్నకి సర్ళ్మైన భాష అవసర్ాం. అాందుకు పురాణాలు, రామాయణ మహాభార్తలు
ర్చిాంచబడియి. వద్మలు, పురాణాలు, రామాయణాం, మహాభార్తాం ఇవనీి కూడ ఒక అఖ్ాండ
ధరాాన్ని ప్రతిపాదిస్థేయి.
పురాణాల ఆవిరాభవాం: పురాణాలు ఎల్ల ఆవిర్భవిాంచాయి. పురాణాల ఆవిరాభవాంలో రాండు
ధ్యర్లు కన్నపస్థేయి.1 వాసున్నకి పూర్వ సాంప్రద్మయాం,2.వాస్ట్రతేర్ సాంప్రద్మయాం. పురాణాల
తతవన్ని గురిాంచి కొన్ని పురాణాలోా వివరిాంచబడియి. అది ధర్ా అర్ికామాలన్న తొలి మూడు
పురుషారాిలకు స్థధనాంగా ఉాండేదన్న, శతకోటి శ్నాకవిసేర్ాంగా దేవలోకాంలో ఉాండేదన్న, శ్రీ
మహావిష్ణువు మానవుల క్షేమాం కోసాం వాసున్నగా అవతరిాంచి ద్మన్నన్న నలుగు లక్షల
శ్నాకాలకు పరిమితాం చేస్థడన్న తెలుస్ట్రేాంది.
పురాణాల పాత్ర: విశవాంలోపర్మాతుాడుఒకకడే. ఆయా పురాణ ఖ్ాండలలో వివిధ దేవతల

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
43

ఉపాసనను తెలిపిన పురాణ కథలలో దేవతలు, ఋష్ణలు, తపసువలు, మునులు, విప్రులు,


పర్వతలు, సముద్రాలు, తీరాిలు, వృక్షాలు, పశుపక్షాాదులు అనీి ఆవిషయాన్ని
ప్రతిపాదిాంచేవిగానే పురాణాలోా చెపపబడియి. ఎన్ని ర్కాల ఒడిదుడుకులకు భార్తదేశాం గురి
అయిన తన స్థాంసృతిక వైభవన్ని న్నలబెట్టీకుాంది. ఇదే చరిత్రలో పురాణాలు న్నర్వహిాంచిన
పాత్ర, పురాణాల ప్రధ్యనమైన లక్షాాం. ఈ సృష్ఠీ మూలతతవాం నుాంచి ఎల్ల ప్రార్ాంభమైాంది, అది
ఏవిధాంగా జరిగిాందన్న తెలియజేయబడిాంది. ఇపపటివర్కు కుాపేాంగా పురాణాల గురిాంచి,
వద్మలకు పురాణాలకు గల సాంబాంధాం గురిాంచి తెలుసుకునిము. ఇప్పుడు పురాణాల కర్ే
వాసున్న గురిాంచి, వాస పర్ాంపర్ గురిాంచి తెలుసుకుాంద్మాం. తదుపరి కుాపేాంగా పురాణాల
లక్షణాలను అాందులో ఏ ఏ విషయాలు ఉాంటాయో తెలుసుకుాంద్మాం.
వాస పర్ాంపర్: బ్రహా, వశిష్ణఠడు, శకిే పరాశరుడు కృషుదమవపాయన వాసుడు, శుకమహరిి
అనువరు వాస పర్ాంపర్లోన్న వాకుేలు. వాసుడు విషువాంశ సాంభూతులు. కాబటిీ ఆయనకు
కృషుదమవపాయనుడు అనే ప్పరు కూడ వునిది. ఆయన వద్మలను నలుగు భాగాలుగా విభజాంచి
వటికి ఒక సువావసిను ఏరాపట్ట చేస్థనవడు. అాందుక్త ఆయనకు వదవాసు డన్నప్పరు వచిిాంది.
వాసుడు తన శిష్ణాలైన పైలుడు, వైశాంపాయనుడు, జైమిన్న, సుమాంతులనే నలుగురికి నలుగు
వద్మలను బోధాంచాడు. ఆయన అయిదవ శిష్ణాడు స్ఫతుడైన ర్మమహర్ిణున్నకి ఇతిహాస
పురాణాలను బోధాంచాడు. పదాన్నమిది పురాణాలను వాసుడే వ్రాస్థడన్న భార్తీయుల
విశావసాం.
వాస అనేది ప్పరా? పదవియా? ఇాంద్రుడు మొదలైన శబాలల్లగే వాసశబాాం కూడ
బ్ధరుదువచకాం. కృత, త్రేత, ద్మవపర్, కలియుగాలు నలుగుకలస్థ మహాయుగాం అన్న
పిలువబడుతుాంది. ఈ మహాయుగాలలో ప్రతి ద్మవపర్ యుగాాంతాంలోను ఒకొకకక తపోన్నధ
"వాసుడు" అనే బ్ధరుదు పాందుతడు. ప్రసుేతాం జరుగుతుని వైవసవత మనవాంతర్ాంలో ఇపపటికి
ఇర్వైఎన్నమిది ద్మవపర్యుగాలు గడిచిపోయాయి. అనగా 28మాంది వాస పదవిన్న పాంద్మరు.
అాందులో కృషుదమవపాయనుడు 28వ వడు. రాబోయ్య ద్మవపర్యుగాంలో అశవతిమ వాసుడు
కాగలుడు.
అషాీదశ పురాణములు-పురాణపురుష్ణడు: వదవాస విర్చితమైన అషాీదశ పురాణములను
పురాణపురుష్ణడైన నరాయణున్న శర్తర్ అవయవములతో పోలుస్ఫే పదాపురాణాం

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
44

ఆదిఖ్ాండమాందు వ్రాయబడినది.
పురాణలక్షణాలు: పురాణమాంటే ఏమిటన్న చాల్లమాందికి సాందేహాం కలుగుతుాంది. పురాణాం
పాంచలక్షణాం అన్న పెదాలు చెపుేాంటారు. అాంటే అయిదు లక్షణాలు కలది. 1. సర్గము, 2.
ప్రతిసర్గము, 3. వాంశాం, 4. మనవాంతర్ాం, 5. వాంశాను చరితమనే లక్షణాలు కలది పురాణము.
1. సర్గాం: ఈ జగతుే అాందలి ననపద్మరాిల ఉతపతిే లేక సృష్ఠీ, సర్గమన్న చెపపబడుతుాంది.
2. ప్రతిసర్గాం: సర్గాం అనే పద్మన్నకి వాతిర్మకమైనది ప్రతి సర్గాం. అనగా ప్రపాంచాం యొకక ప్రళ్యాం.
3.వాంశాం: బ్రహా ద్మవరా ఎాందరు రాజులు ఋష్ణలు సృష్ఠీాంచబడిర్మ వరియొకక భూతభవిషాత్
వర్ేమాన కాల్లలోా గల సాంతన పర్ాంపర్ను వాంశము అన్న అాంటారు.
4. మనవాంతర్ాం: జరిగిన సాంఘటనలకు గురుేగా ఉాండే కాల గణనాం. ప్రతిమనవాంతరాన్నకి ఒక
మనువు అధపతిగా ఉాంటాడు.
5. వాంశాను చరితాం: వాంశాలకు మూల పురుష్ణలైన రాజుల విశిషీ వర్ునమే వాంశాను చరితాం
అనబడుతుాంది.
కొన్ని పురాణాలోా దశ లక్షణాలు వుాంటాయి. అవి1. సర్గ 2. విసర్గ 3. వృతిే 4. ర్క్షణ 5.
అాంతర్ములు 6. వాంశము 7. వాంశాను చరితము 8. సాంస్థి 9. హేతువు 10. అపాశ్రయము.
స్థహితా పర్ాంగా పురాణాలను మర్మ వర్తగకర్ణ చేస్థరు. మూల పురాణాలను
మహాపురాణాలన్న అాంట్టనిరు. తదుపరి ఉపపురాణాలు. మహాపురాణాలకు
ధర్ావిషయాలలో ఎాంతప్రామాణికత ఉనిదో ఉపపురాణాలకు కూడ సమానమైన
ప్రాముఖ్ాత వునిదన్న చెపపబడినది. అషాీదశ పురాణములు, అషాీదశ ఉప పురాణాలు ఉనిటేీ
అషాీదశ ఔపపురాణాలు ఉనియి. ధర్ాకలపద్రుమాం అనే గ్రాంధాంలో పురాణాలను అయిదు
విభాగాలుగా వర్తగకరిాంచారు. 1.మహాపురాణాలు 2. ఉపపురాణాలు 3. ఔపపురాణాలు 4.
ఉపోప పురాణాలు 5. ఉపౌప పురాణాలు.
పురాణాలకు కలపసాంబాంధాం: ప్రస్థది సాంఘటనలు, అాంశావతరాలు, వటిలో జరిగిన
విషయాలను చెపపడన్నకి చారిత్రక గణనాంలో మనవాంతర్ాం చాల్ల ముఖ్ామైనది. ఒక కలపాంలో
14 మనవాంతరులు వటికి అధపతులు వుాంటారు.(ఒక మనవాంతర్ాంలో 71 మహా యుగాలు
ఉాంటాయి.) మన అషాీ దశ పురాణాలు 18 కల్లపలలో జరిగిన సాంఘటనలను వ్రాశాయి. ఏ
పురాణాం ఏ కలపాంలో జరిగినది అనే విషయాలు కూడ వివరిాంచబడియి. ఈ కల్లపలు

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
45

అనాంతాం, కొన్ని కల్లపల ప్పరుా అనగా 37 ప్పరుా మాత్రమే తెలియజేయబడియి.


పురాణాలోా ఏముాంటాయి : ప్రార్ాంభాంలో పురాణాలోా లేన్న విషయాలు ఏమీలేవన్న
తెలియజేయబడిాంది. అాంటే వీన్నలో లౌకిక విషయాలు, వైదిక తాంత్రిక విధ్యనలు,
ధర్ావిషయాలు తెలియజేయబడియి. అమూలామైన ర్హసా మాంత్రాలు, శివరాధన
విషయాలు, సమసే దేవతల పూజావిధ్యనలు, వ్రతలు, వటి మాహాతాాములు
తెలియజేయడియి. క్షేత్రాలు, క్షేత్రమహిమలు వరిుాంచబడియి. అాంతెాందుకు పాండుగలు,
పరావలు న్నర్ుయిాంచే న్నబాంధనలు పురాణాధ్యర్లతోనే గ్రహిాంచబడుచునివి.
పురాణాలలో కథలలో త్యడలు ఎాందుకుాంట్టనియి: ప్రతి కలపాంలో సృష్ఠీ జరుగుతుాంది.
అల్లజరిగే సృష్ఠీ ప్రతికలపాంలో రాముడు, కృష్ణుడు మొదలైన అవతరాలు ఏర్పడతయి. ఆ
గాథలోా కల్లపన్నకి, కల్లపన్నకి కొదిాపాటి భేద్మలు ఏర్పడవచుిను. అది దోషాం కాదు. అల్లాంటి
విషయాలను కూడ పురాణాలు వదలకుాండ తెలియజేస్థేయి. అాందుకనే మనకు పురాణాలోా
త్యడలు కానవస్థేయి. ఉద్మహర్ణకు గణేశ్నతపతిేలో గాన్న కుమార్ సాంభవాంలోగాన్న
వాతాస్థలుాంటాయి. ఈ విషయాం తెలియక పురాణాలయాందు గాథలోా త్యడలుచూస్థ
చాల్లమాంది విమరిశస్ఫే వుాంటారు. కుాపేాంగా భాగవతాం మహాపురాణాలోా ఒకటి.
మహాభార్తాం, రామాయణాం ఇతిహాస్థలు, ఉపన్నషతుేలాంటే బ్రహాజాఞనన్ని, వద్మాంత స్థరాన్ని
తెలియజేస్త గ్రాంధ్యలు.

శతాం విహాయ భోకేవాాం - సహస్రాం స్థినమాచర్మత్ |


లక్షాం విహాయ ద్మతవాాం – కోటిాం తాకే హరిాం సార్మత్ ||

తతపర్ాాం: వాంద పనులునిపపటికి వదిలిపెటిీ భోజనాం చేయవలెను. వయిపనులుని


స్థినము చేయవలెను.లక్ష పనులునినూ వటిన్న పరితాజాంచి ద్మనము చేయవలెను. కోటి
పనులునిపపటికీ వటిన్న తాజాంచి భగవాంతున్న సారిాంచవలెను.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
46

విజయవడ కనకదుర్గ అమావరి సిలపురాణాం.


డ. పోతరాజు వాంకటేశవర్ రావు 8885552444

‘ద’ కార్ాం దైతా నశకాం.


'ఉ’ కార్ాం విఘి నశకాం.
‘ర్’ కార్ాం ర్మగ నశకాం.
‘గ’ కార్ాం పాప నశకాం.
"అ" అభయ వచకాం.
*కనుకనే "దురాగ" అనే అమావరి నమమును రూపమును తలుచుకుాంటూ ఉచిరిాంచిన,
సారిాంచిన పాపాల్ల నశిస్థేయి
విజయవడ పటీణాంలో దురాగదేవి వలస్థన పర్వతాం ప్పరు ఇాంద్రకీల్లద్రి, పర్వత రూపుడైన కీలుడు
దురాగదేవి ఉపాసకుడు. ఆ దురాగదేవిన్న తన హృదయ కుహర్ాంలో (గుహలో) న్నవస్థాంచమన్న
అపార్ తపసు్ చేశాడు. కీలున్న భకిేకి కరుణార్స ప్రపూర్ు అయిన జగదాంబ దుర్గ కనకదుర్గగా
వన్న హృదయ కుహర్ాంలో సవయాంభ్యవుగా వలస్థాంది. సవర్ు మణిమయ కాాంతులతో
ప్రకాశిసుేని ఆ కనకదుర్గను ఇాంద్రాది దేవతలు వచిి, శ్రీ కృషు రూపిణి అయిన కృషువణీ నదిలో
స్థినమాడి కనక దుర్గను పూజాంచి ప్రణమిల్లారు. నటి నుాండి కీల్లద్రి ఇాంద్రకీల్లద్రిగా ప్రస్థదిి
చెాందిాంది. దుర్గమాసురున్న సాంహరిాంచిన దుర్గ కీల్లద్రిన న్నలచిపోగా ఈశవరుడు జ్యాతిరిాాంగ
రూపముతో సవయాంభవుడుగా ఈ ఇాంద్రకీల్లద్రి మీద వలశాడు. బ్రహాాది దేవతలు ఆ
లిాంగమును మలిాకా కదాంబ పుషాపలతో పూజాంచగా అపపటి నుాండి మలేాశవరుడుగా
పిలువబడుతునిడు.
అరుీనుడు ఈ కీల్లద్రి మీద తపసు్ చేస్థ శివున్న మెపిపాంచి పాశుపతస్థిన్ని పాంది
విజయడైనడు. కనుక ఈ క్షేత్రాన్నకి ఫలుగణ క్షేత్రమన్న, విజయపురి అనే ప్పరుా పురాణ
ప్రస్థద్మిలైనయి. దురాగదేవి శుాంభ న్నశుాంభ్యలను వధాంచి జయాం పాందటాం చేత జయవడ అన్న
ప్పరునిదన్న ఒక ఇతిహాసమునిది.
ఆ కాలములోనే కనకవడ అన్న కూడ పిలువబడేదన్న కూడ కొన్నిచోటా చెపపబడినది.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
47

పూర్వ మెనిడో సృష్ఠీకర్ే అయిన బ్రహా శ్రీ మహావిష్ణువు వదాకు వళిళ హర్త! కలియుగములో
జనులు అనేక పాప చిాంతనలతో ధర్ామార్గాం తపిప చరిస్థేరు. కనుక వరికి తరిాంచే మార్గాం
ఏదైన చెప్పుమన్న కోరాడు. బ్రహా మాటను మన్నిాంచి హరి తన అాంశతో కృషును సృజాంచాడు.
ఆమె రూపల్లవణాాలకు ఆశిర్ాపడిన బ్రహా ఆమెను తన కూతురిగా ఇమాన్న అడిగాడు. కృషును
విష్ణువు బ్రహాకు ఇవవగా కృషు బ్రహాపుత్రి అన్న పిలువ బడుతునిది.
కొాంతకాలన్నకి కలియుగాం పాప భూయిషీాం కాగా ఆ పాప పరిహారార్ిాం విష్ణువు మర్ల కృషును
తనకిమాన్న బ్రహాను అడిగాడు. విష్ణు స్థవధీన అయిన కృషును ఎకకడ వుాంచాలన్న ఇాంద్రాది
దేవతలను హరి అడిగాడు. అప్పుడు వరు భూమినాంత పరిశీలిాంచారు. అప్పుడు శ్రీహరిన్న కోరి
ఒకచోట పర్వత రూపాంలో ఘోర్ తపసు్ చేసుేని సహామున్నన్న చూపిాంచారు. దేవతలు వాంటనే
సహామున్న వదాకు వళిళ సహామునీ నీవు ఏ కోరికతో పర్వత రూపాం ధరిాంచి ఘోర్ తపసు్
చేసుేనివో ఆ విష్ణువ భూమిన్న ఉదిరిాంచటాన్నకి విష్ణురూపిణి అయిన కృషుతో సహా వచిి
ఉనిడు. కృషు సకల్లభీషీ ప్రద్మయిన్న అన్న చెపాపరు.
పర్మానాందభరితుడైన సహామున్న విష్ణువును విష్ణు సవరూపిణి అయిన కృషును
షోడశ్నపచారాలతో పూజాంచాడు. దేవతల్లరా! నేను శ్రీ మహా విష్ణువును కోరి తపసు్
చేసుేనిను. మీరు సమసే ఫలద్మయిన్న అయిన కృషుతోపాట్టగా విష్ణువును ఇకకడకు తీసుకొన్న
వచాిరు. న జనాతరిాంచిాంది. నేను కృషాు నదీమ తలిాన్న స్తవిాంచి న్నశిల భకిేన్న జాీనలను
పాందుతను. హే విష్ణు! కృషుతో కూడి దయతో న మీద న్నలచి ననుి కృతరుిడిన్న చేయమన్న
వడుకునిడు. అతన్న ఆతా న్నవదనను కృషు అనుగ్రహిాంచిాంది. సహామునీాంద్రా నేను న అాంశతో
ఈ సహాాద్రి మీద న్నవస్థస్థేను.
నీ తపసు్ ఫలిాంచి లోకోపకార్ాం అయిాంది. నీ ఉపకార్ాం వలా లోకాలు పునీతాం అవుతయన్న
వర్మిచిిాంది. విష్ణువు కూడ సాంప్రీతుడై పర్వత రూపాంలో వుని నీమీద (సహాాద్రి మీద) న్నతా
న్నవసాం ఏర్పర్చుకుాంటానన్న ఇదారూ ఆ సహాాద్రి మీద పాదాం మోపారు. సహామున్న వరిన్న
ర్తిలతోనూ పరిమళ్ పుషాపలతోనూ అరిిాంచాడు.
శ్రీ మహ విష్ణువు శేవతశవతి వృక్షాంగా (తెలా రావి చెట్టీగా) సహాాద్రి మీద ఆవిర్భవిాంచాడు. ఆ
రావిచెట్టీ అాంతరాభగాన రాండు వైపుల ధవళ్ళకృతిలో నదీమ తలిాగా కృషు ఆవిర్భవిాంచిాంది.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
48

పడమటి కనుమలలో బ్రహాగిరి, వదగిరి అన్న రాండు శిఖ్రాలునియి. బ్రహా ఒకప్పుడు బ్రహా
గిరి మీద నరాయణున్న గురిాంచి తపసు్ చేయగా నరాయణుడు తెలా రావిచెట్టీ రూపాంలో
ప్రతాక్షాం అయినడు. తరువత విధ్యత వదగిరి మీద తపసు్ చేయగా పర్మేశవరుడు
ఆమా(ఉస్థరి) చెట్టీగా ప్రతాక్షాం అయినడు. శేవతశవతి వృక్షాం (నరాయణుడు) కృషు గానూ
ఆమలక వృక్షాం (ఈశవరుడు) వణి గానూ ఒకద్మన్నతో ఒకటి కలస్థ కృషువణి నదిగా
ప్రభవిాంచినట్టా విఘు పురాణాంలో చెపపబడినది.
ఈ జల్లలు సహాాద్రి నుాండి శ్రీశైలాం వర్కూ గాంగతో సమానమనీ, భగవత్ న్నలయమైన ససా
శాామల క్షేత్రమన్న, ఆధ్యాతిాక సాంపదలకు ఆలవలమనీ ప్రస్థదిి చెాందినది. అట్టవాంటి క్షేత్రాలలో
విజయవడ ఎనిదగినది.
సహాాద్రి పర్వతాం మీద పుటిీన ఓషధ్యలను బీజాలను తన ప్రవహములో తర్లిాంచుకొన్న
పోవుచుాండగా కీల్లద్రి అడుిపడి అకకడే న్నలచిపోగా ఆ బీజాలు మొలకెతిే ఆ ప్రదేశము
ససాశాామలమైనది. స్థగర్ సాంగమాభిల్లషతో ఉర్కలుగా వచిిన కృషువణీ నది తనకు ద్మరి
ఇమాన్న కీలున్న కోరినది.
కీలుడు అాంగకరిాంచలేదు. దేవతలు వచిి కీలున్నకి నచి చెపపగా సొర్ాంగ మార్గాం మాత్రాం
ఇవవడన్నకి అాంగకరిాంచాడు. ఆ ప్రవహ వగాన్నకి కీల్లద్రి నుాండి ఒక ముకక విరిగి ప్రవహ
వగములో రాండు క్రోసుల దూర్ము కొట్టీకుపోయి న్నలచినది. ఈ రాండు క్రోసులదూర్మును
ఫలుగణ తీర్ిమనీ, ఆ కొాండ ముకకకు త్యలుకొాండ (త్యలిన కొాండ) అన్న ప్పరుా అన్న సహాాద్రి ఖ్ాండాంలో
చెపపబడినది. అది యనమలకుదురు అన్న విజయవడకు ప్రకక గ్రామము ఈ ఇాంద్రకీల్లద్రి
పర్వతము మాంగళ్ళచలము (మాంగళ్గిరి) వర్కు వాపిాంచివునిది.
దురాగ దేవి కుడికనుి స్ఫరుాడు. ఎడమ కనుి చాంద్రుడు. కనకవర్ుాంతో ప్రకాశిాంచే పలము
రాత్రిాంబవళ్ళకు నడిమి సాంధా. దురాగదేవి తన చూపులతో శత్రువులను క్ష్మభ పెటిీన చోటా న్నిటికీ
ఒకొకకక దృష్ఠీ. ఆయా నమాలతో నేటికి ప్రస్థద్మిలై ఉనివి. కార్మవటి వాంశ పలావ క్తతు భూపాల
శాసననుస్థర్ము దురాగ మలేాశవరుల మహాతాము, అనుగ్రహము మనకు తెలుసుేనివి.
విజయవడ మాధవ వర్ా పాలనలో వునిపపటి ఒక ఉదాంతాం కనకదురాగ మలేాశవరుల
అనుగ్రహాన్నకి న్నదర్శనాంగా చెపపబడినది. మాధవ వర్ా కుమారుడు ఒకనడు ర్థాం మీద
వళ్ళళచుాండగా ఆ ర్థము క్రిాంద చిాంత చిగురు అముాకునే ఒక అభాగుారాలి కొడుకు పడి

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
49

మర్ణిాంచాడట. ధర్ా సాంర్క్షణా న్నర్తుడైన మాధవ వర్ా తన కుమారున్న హతా నేర్సుేన్నగా


ఉరిశిక్ష విధాంచినడట. మాధవ వర్ా ధర్ా దీక్షకు కనకదురాగ మలేాశవరులు సాంతస్థాంచి ఆ
మర్ణిాంచిన బాలురిదారి మీద కనక వర్ిము కురిపిాంచి ప్రాణద్మన మొనరిాంచగా కనకదురాగ
పాండితున్న ప్రభావన్ని కూడ వలాడిాంచినది. అప్పుడు విజయవడ వాంగ రాజుల పాలనలో
ఉనిది.
కనకదురాగ మలేాశవరుల పర్మభకే శిఖ్యమణి ఆరాధా పాండితుడు శ్రీ పతి పాండితయా. ఆయన
తను కాాంచీపుర్ వస్థననీ అయిననూ విజయవడ మలేాశవర్ పాదపద్మారాధకుడననీ
చెప్పుకునిడు. శివ తతవస్థర్మనే మహా గ్రాంథకర్ే. శివుడు గాక వరు దైవము లేడను పర్మ
భకుేడు. అాందుచేత ఊరి ప్రజలు అతన్న మీద అస్ఫయా దేవషాలు పెాంచుకునిరు. యజఞయాగాది
క్రతువులకు పిలవటాం మాన్నవశారు. ఆయనకు ఊరిలో న్నప్పు కూడ పుటీకుాండ కటీడి చేశారు.
అయిన శ్రీపతి పాండితయా ఏ మాత్రమూ చిాంతిాంచలేదు. తన ముకకాంటి దొర్ను ( త్రినేత్రుడైన
శివున్న) ప్రారిిాంచి అగిిన్న తన ఉతేర్తయములో మూటకటిీ ఒక జమిా చెట్టీ కొమాకు వ్రేల్లడ కటిీ,
నగర్ాంలో అగిిహోత్రుడు వలగరాదన్న శపిాంచాడు. తను మాత్రము న్నయమము తపపక
అగిికార్ామును కొనస్థగిాంచుకొాంటూనే ఉనిడు.
ఆ కాలాంలో వాంగ రాజు అనాంతపాలున్న పాలన లో ఉనిది నగర్ాం. అాంతట ప్రజలు అాందరూ
ప్రభ్యవును ముాందుాంచుకొన్న శ్రీపతి పాండితయాను అగిిన్న విడువుమన్న ప్రారిిాంచారు.
పాండితయా అనుగ్రహిాంచాడు. ఈ నటికీ జమిాదొడిిగా పిలువబడుతుని ప్రాాంతమే ఆ నడు
పాండితయా న్నప్పును వ్రేల్లడదీస్థన శమీ వృక్షముని చోట్ట ఈ శాసనము కూడ అకకడే
లభిాంచినది.
వప చెట్టీ మహాలక్ష్మి. రావి చెట్టీ విష్ణువు. శమీ వృక్షాం (జమిాచెట్టీ) శివ శకెమేకా సవరూపాం. ఆ శమీ
వృక్షాం ఆదిపరాశకిే అాంశ వనదుర్గ. ఆమే రూపుద్మలిిన కుాండలీన్న శకిే. వివిధ శాఖ్యవృతమైన
శమీవృక్ష శిర్మభాగమే భయాంకర్ భ్యజాంగ (సర్ప)రూపము. అనాంతాంగా విసేరిాంచిన వృక్షాగ్రాం
పగటిన్న సైతాం రాత్రిగా చేయగల కాల సవరూపాం. శమీ వృక్షాం వనదేవత. శుభకర్ తరువు.
సాంతన ప్రద్మయిన్న. సర్వశత్రు వినశిన్న.
పుత్రదాం సర్వ పాపఘిాం సర్వ శత్రు వినశకాం అన్న శమీ వృక్షాం చెపపబడినది.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
50

బ్రహా విఘువు మొదలైన దేవతల చేత ఆవరిాంచబడి, ఢాకినీ మొదలైన భూత గణాలచే
ర్క్షాంచబడుతూ ఉాంట్టాంది. వనదుర్గ సిలదుర్గ జలదుర్గ అన్న దేవికి ప్పరుా.
అన్నిాంటిలోకి వనదుర్గ సుఖ్ప్రద. వనదురాగ రూపాంలో ప్రభవిాంచి ప్రకాశిాంచే శమీవృక్షాం అనేక
దేవత న్నలయాం మహా మాయా సాంపద కలది. అాందుక్త పాాండవగ్రజుడైన ధర్ారాజు వరి
అజాఞతవసాం ప్రార్ాంభిాంచే ముాందు వరి ఆయుధ్యలను శమీ వృక్షాం మీద ద్మచిపెటిీ
వనదేవతరూపిణి అయిన వనదుర్గన్నల్ల ప్రారిిాంచాడు.
విషసుూరిత భ్యజాంగ భాంగి భయాంకర్ రూపాంతో మా ఆయుధ్యలను కనుపిాంప చేయమన్న
కోరాడు.
చితే క్ష్మభాం కలిగిాంచే దీన్న ఆకృతి దేవీ సవరూప సవభావలకు ప్రతీక. సమసే ప్రాణులలోనూ
వాపిాంచి చితే వికారాలను కలిగిాంచే భ్రమరాాంబ అషాీదశ పీఠాలలో ఒకటైన శ్రీశైలపీఠశకిే.
శాకినీ, ఢాకినీ మొదలైన యోగినీ గణాలతో ఆవృతమై అర్ణా మధాాంలో నెలకొని వనదురాగ
రూపమీ శమీ తరువు. కనుకనే ధర్ారాజు అజాఞత వసాంలో భీమున్న ఆగ్రహ ప్రవృతిేన్న
న్నగ్రహిాంచుకొనే విధాంగా శాశిాంచు తలీా అన్న వన దేవత రూపిణి అయిన శమీ వృక్షాన్ని ప్రారిిాంచి
తగిన న్నవదనలు సమరిపాంచాడు. శత్రువులు ఎవరూ ఆ శమీ వృక్షాన్ని ద్మటి రాకుాండ
చూడుమన్న అరిిాంచాడు. శమీ వృక్షాం శివ శకెమేకా సవరూపాం కనుకనే మహా దేవ ప్రస్థదిత పాశు
పతస్థిన్ని ధరిాంచి భరిాంచిాంది.
నటికీ, నేటికీ శమీ పూజ పార్మవట వడ వడల్ల నవరాత్రి ఉత్వల ముగిాంపుగా జరుగుతూనే
వునిది. ఎాందుకనగా గ్రామ దేవత మూరుేలు లేన్న మరుమూల గ్రామాలలో కూడ రావి, వప,
శమీ వాంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతయి అనే ప్రగాఢ విశావసమే
యుగయుగాలుగా చాటిన సతాాం.
దేవీ దుర్గ మహిషాసురున్న వధాంచి మహోగ్రాంగా కన్నపిసుేాండగా దేవతలాందరూ అమాా నీవు
లోకాలను ర్క్షాంచే తలిావి. ఇాంతటి మహోగ్రరూపాం మహిషాసురున్న వాంటి రాక్షస వధక్త గాన్న
మేమెట్టా భరిాంచగలాం? మూల ప్రకృతివైన న్ననెిట్టా సమీపిాంచగలాం? తలీా నీవు శాాంతి రూపిణివై
లోకాలను కపాడుమన్న వడుకునిరు. ఆ తలిా కరుణార్స సాంపూర్ు అయిన రాజ రాజేశవరిగా
అవతరిాంచిాంది. కాల్లాంతములో జగదుగరువు ఆదిశాంకరాచారుాల వరు మహోగ్ర శకుేలను శ్రీ

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
51

చక్రము నాందు న్నక్షపేాం చేస్థ, శ్రీ అమావరి పాద్మల చెాంత శ్రీ చక్రరాజమును స్థిపన
చేయటమైనది.
ప్రతి సాంవత్ర్ము ఆశవయుజ శుది పాడామి మొదలు నవమి వర్కు దుర్మగత్వాం అను ప్పరుతో
దేవీ శర్నివరాత్రోత్వములను, సాంవత్రార్ాంభాంలో చైత్ర శుది పాడామినుాండి నవమి వర్కు
వసాంత నవరాత్రోత్వములను ప్పరుతో ననుి ఆరాధాంచిన న చరిత్రను విన్నన ఇహలోకాన
ఆయురార్మగా, ఐశవరాాలతో, పుత్ర పౌత్రాభి వృదిితో సమసే సుఖ్శాాంతులు పాందగలర్న్న
వర్మిచిిాంది.
నటి నుాండి దుర్గమా రాజరాజేశవరిగా లోకాలను పాలిస్ఫే, బాల్ల త్రిపుర్సుాందరిగా
కోరికలీడేరుస్ఫే, అనిపూర్ుగా ఆకలి తీరుస్ఫే, లలితగా ల్లలిస్ఫే, సర్సవతిగా సకల విదాల్ల
ప్రస్థదిస్ఫే అనేక అాంశలతో అరాిమూరిేగా ఆరాధాంచబడుతూ వునిది. ‘ద’ కార్ాం
దైతానశకాం. ‘ఉ’ కార్ాం విఘి నశకాం. ‘ర్’ కార్ాం ర్మగ నశకాం. ‘గ’ కార్ాం పాప నశకాం.
‘అ’ భయనశక వచకాం. కనుకనే అమావరికి పరాాయపదమైన దురాగ నమమును
ఉచిరిాంచిన, సారిాంచిన పాపాలు నశిస్థేయన్న స్థక్షాతూే పర్మ శివుడు చెపిపన మాట అన్న
సకల లోక పితమహుడు సృష్ఠీ కర్ే అయిన బ్రహా మార్కాండేయ మహరిికి చెపిపన
ప్రమాణమునిది.
ఈ విధాంగా మహిషాసుర్ మరిినీ బ్రహా త్యజస్థవన్న శుది సపటిక రూపిణి అయిన కనకదుర్గ కృషాు
తీరాన వలస్థ తూరుపన ఐాంద్రి, పడమర్ వరుణి, ఉతేరాన కమారి, దక్షణ దికుకన శ్రేషఠ ధర్ా
దేవత సవరూపిణి అయిన హాంసవహిన్నగా లోకాలను కాపాడుతూ ఉనిది.
కొలచిన వరికి కొాంగు బాంగార్ము, సరావర్ి ధ్యత్రి, మూల ప్రకృతి, సౌకుమార్ా
సౌాందర్ాలహరి, మలేాశవర్ హృదయ స్థమ్రాజా పటీ మహిష్ఠ అయిన చలాన్న తలిా దుర్గమా.
దూర్ దూరాల నుాండి వచేి నీ బ్ధడిలు అయిన భకుేల మీద కరుణాాంతర్ాంగవై సుఖ్ శాాంతులను
వరిిాంచుచూ, జాఞన స్థదిిన్న ప్రస్థదిాంచుమన్న న్నతాము స్తవిాంచుకుాంద్మము.
“ సర్వమాంగళ్ మాాంగళేా శివ సరావర్ి స్థధక్త
శర్ణేా త్రయాంబక్త దేవీ నరాయణి నమోసుేత్య”

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
52

యోగులు- భూమిపై పర్మాతా సవరూపములు:

శ్రీ రాఘవాంద్రస్థవమి
సాంధ్యా యల్లాప్రగడ (అటాాాంటా)

మా చినిపపటిిాంచి మా ననిగారు మముాలను తీసుకుపోయ్య మర్మ వూరు మాంత్రాలయము.


అకకడ బృాంద్మవనముకు నేను ఎన్నిస్థరుా అడుగడుగు దాండలు పెటాీను. నేటికీ ఇాండియా
వళిళన ప్రతీస్థరి కుదిరినాంతగా బర్కత్పురాలోన్న బృాంద్మవనము దరిశాంచి అకకడ అనిద్మనన్నకి
కటిీ వస్థేను. మధవ ఆచారుాలైన ఆ మఠము వరు ‘జీవుడు- పర్మాతా’ అని దమవత స్థద్మిాంతలన్న
నముాతరు. కుాంభకోణాన్నకి చెాందిన సర్వజఞ పీఠమైన ఈ మధవపీఠాన్నకి సుధీాంద్ర తీరుిలు
గురువులు. వీరి వదాకు వాంకటనథుడనే ప్పద బ్రాహాడు వడతడు, ఆశ్రయము కోసము.
వాంకటనథుడు పుట్టీకతో మహా మేధ్యవి. ఆయన వాంకటేశవర్స్థవమి వర్ ప్రభావమున
తిమాణాచారుాలు, గోపమా
దాంపతులకు 1595లో
జన్నాాంచాడు. మూడవ య్యట
అక్షరాభాాసము చేయిాంచి ‘ఓాం’
కార్ము పలకపై రాయిస్తే, ‘ఒకక
అక్షర్ము నరాయణ
సవరూపమెటాా అవుతుాందన్న’
తాండ్రిన్న ప్రశిిాంచే స్ఫక్ష్మగ్రాహి.
వాంకటానథుడు ఒకనడు ఒక
యజఞ సాంతర్పణకు వళిళనప్పుడు
ఆయన్ని గాంధాం తీయమన్న
చెబుతరు. అగిిస్ఫకేాం పఠస్ఫే
తీస్థన గాంధాం రాసుకుని పాండితులకు వళ్ళళ మాంటలు ర్మగాయి. వాంకటనథుడు తప్పు గ్రహిాంచి
వరుణస్ఫకేాం చదువగా అాందరూ శాాంతిాంచారు. వీరు మహాతుాడన్న గ్రహిాంచారు అాంత.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
53

వాంకటనథున్నకి సర్సవతీ అని ఆమెతో వివహము జరుగుతుాంది. ఒక కుమారుడు కూడ


కలుగుతడు. వరిన్న దరిద్రాం చాల్ల బాధస్ఫే వుాంట్టాంది. భార్ా కోరిక పై వరు కుాంభకోణము
బయలుచేరుతరు. అకకడ గురువుల స్తవలో కొదిాగా కుట్టాంబాన్ని స్థగిాంచవచిన్న
అనుకుాంటాడు వాంకటనథుడు.
గురువులు ఆదరిస్థేరు. మఠములో మూలరామున్న పూజాంచటము, తెలావరు జామున
మఠము స్తవ, విద్మారుిలకు బోధాంచటము, గురువుల వదా నాయసుధ అభాస్థాంచటము,
దినచర్ా అయినది. కఠోర్ న్నయమాలు పాటిస్ఫే గురువు వత్లాము చూర్గొాంటాడు
వాంకటనథుడు. శిష్ణాన్న పాాండితాము చూచి ’మహాభాషాాం వాంకణాుచారుా’ లన్న బ్ధరుదు
కూడ ఇస్థేరు గురువు.
ఇల్ల వుాండగా, సుధీాంద్ర తీరుిలు ఒకనడు వాంకటనథున్న పిలిచి తన తరువత మఠాన్నకి
బాధాత వహిాంచమన్న, సనాసము తీసుకోమన్న ఆజాఞపిస్థేరు. అల్ల చెపపటాన్నకి కార్ణము
ఆయనకు కలలో మూలరామున్న ఆజఞ.
వాంకటనథుడు ఏమీ చెపపలేకపోతడు. ఆనటి రాత్రి ఆయన కలలో వగేావి కన్నపిాంచి
ఆయనకు పూర్వజనా వృతేాంతములు వివరిాంచి ‘శ్రీ విద్మా’ మాంత్రాం ఉపదేశిసుేాంది.
కుమారున్నకి ఉపనయనము చేస్థ, భార్ా అనుమతికోరుతడు. విలవిల ల్లడే భార్ాను అనికు
అపపచెపిప సనాస్థాంచ వళిళపోతడు వాంకటానథుడు. కుాంభకోణములో ఆయనకు సనాస దీక్ష,
రాఘవాంద్రతీరుిలన్న నమకర్ణము జరుగుతుాంది. మఠములో మూలరామ పూజ చేస్త
ఆయనలో మధ్యవచారుల సన్నిధ అనుభవిాంచేవరు అాందరూ. ఆయన గురువజఞపై దేశ
సాంచార్ము చేస్ఫే ఉడిపి, పాాండుర్ాంగాం వడతరు. పాాండుర్ాంగములో ర్ాంగడి సన్నిధలో
పాటలు పాడుతరు. పుర్ాందర్ ద్మసు దర్శనము కలుగుతుాంది. శ్రీశైలము, తిరుపతి,
కాాంచీపుర్ము, వృద్మిచలము, శ్రీముషీము వాంటి దివాదేశాలను చుటిీవస్థేరు. ఈ యాత్రలో శ్రీ
రాఘవాంద్రస్థవమి చూపిన అదుభతలు ఆశిర్ాము, అనాంతము.
ఆయనను బ్ధక్షకు పిలిచిన భకుేన్న ఇాంటిలో వాంటల వదా ఆడుకుాంట్టని మూడు సాంవత్ర్ముల
వరి కుమారుడు నీళ్ళ గాంగాళ్ములో పడి మర్ణిస్థేడు. ఇాంటివరు వణికిపోతూ స్థవమికి
తమకు కలిగిన అశౌచాం గురిాంచి చెబుతరు. స్థవమి ఆ శిశువును తెమాన్న మూలరామున్న
అభిష్టకిాంచిన జలమును చలాగా ఆ పిలావడు బ్రతుకుతడు.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
54

స్థవమి వదా వుని శిష్ణాడు తను వివహము చేసుకోవలన్న అనుమతి కోరుకుాంటాడు. ఆయన
ఆ సమయములో మృతిేక స్థినములో వుాంటారు. ఆ శిష్ణానకు కొాంత మృతిేక ఇచిి వళ్ళమన్న
ఆశీర్వదిస్థేరు. ఈ శిష్ణాడు వరి గ్రామము వడుతూ ఒక బ్రహాణ గృహములో ఆగుతడు.
వరిాంట గృహిణికి కానుప సమయము. పిలా పుటీగానే వరిాంట కనపడన్న శకిే పిలాలను
చాంపుతూవుాంట్టాంది. ఈనడు కూడ రాబోయి, రాలేక ఆగి స్థవమి శిష్ణానకు ఆయన
చెాంగులోన్న మటిీన్న అవతల పార్వయామన్న అడుగుతుాంది. శిష్ణాడు ఆ మటిీన్న ఆ దుషీశకిే మీద
వస్తే అది నశిసుేాంది. గృహసుి సాంతోషపడి, వరి అని కుమారేను వివహము చేస్థకోమన్న
కోరుకుాంటాడు.
స్థవమి మర్మ శిష్ణాడు వివహానాంతర్ము స్థవమి వదా పరిపూర్ు ఆయుషాాంతుడన్న దీవనలు
తీసుకుాంటాడు. ఆ రాత్రి అతన్నన్న పాము కరుసుేాంది. అతన్న భార్ా స్థవమి వదాకు పరుగున వచిి
గొలుామనగా, స్థవమి ఆ పాము విషమునకు విరుగుడుగా తపఃజలము చలుాతరు. శిష్ణాడు
బ్రతుకుతడు.
మర్మ గ్రామములో ఒక వదదేవష్ఠ వుాంటాడు. వదపాండితులను అవమాన్నాంచి, హేళ్న చేస్ఫే
వుాంటాడు. రాఘవాంద్రస్థవమి ఆ వూరు వచిినప్పుడు వద పాండితులు ఆయన వదా వీడి ఆగడల
గురిాంచి గోల పెడతరు. స్థవమి అతన్నన్న ర్మాన్న, అతన్న సాందేహమేమిట్ల అడగమాంటాడు.
అతను ర్మకలికి ఆకులు తెపిపస్తే, వద్మలను నముాతనన్న లేదాంటే తనుిలు తపపవన్న బెదిరిస్థేడు.
స్థవమి ఆ ర్మకలిన్న భూమిలో మొకకవలె నటమన్న, ప్రతిర్మజూ మూలరామున్న అభిష్టక
జలముతో తడుపుతరు. మూడవనడు ఆకులు మొలచి, నలుగవనడు పనస కాయ
వసుేాంది. ఆ మూరుుడు భయపడి శర్ణువడుతడు. వదములను పరిహస్థాంచిన కర్ా పాపము
తపపదన్న చెపిప స్థవమి అచిటి నుాంచి యాత్ర స్థగిస్థేరు.
రాఘవాంద్రస్థవమి హుబ్ధాలో వుాండగా ద్మరావడు నవబు కుమారుడు పాముకాట్టకు
మర్ణిస్థేడు. ఆ కుమారున్న ఖ్ననము చేస్థేరు. స్థవమి, ఖ్ననము చేస్థన బాలున్న బయటకు
తీయమన్న, మూలరామున్న అభిష్టక జలము ఆ బాలున్నపై చిలకరిస్తే, బాలుడికి ప్రాణాలు
వస్థేయి. నవబు ఎాంతో సాంతోష్ఠాంచి అగ్రహర్ము కానుకగా ఇస్థేడు. స్థవమి ఆ
అగ్రహార్మును బ్రాహాలకు ద్మనము చేస్థ తాంజావూరు వడతరు. అకకడ 12 సాంవత్రాలు

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
55

వుాండి ధర్ాబోధలు చేస్థ కుాంభకోణము తిరిగి వడతరు. కుాంభకోణములో మఠమును


వరొకరికి అపపగిాంచి మైస్ఫరు వైపుగా వడతరు.ద్మరిలో భకుేలను కాపాడుతూ
ధర్ాప్రచార్ము స్థగిస్ఫే ఆదోన్న చేరుతరు. ఆదోన్న నవబు వదా మాంత్రి వాంకని. ఆ వాంకని
స్థవమి భకుేడు. పూర్వము స్థవమి యాత్రలో అతన్న ఇాంటి ముాందు మూలరామున్న పూజచేస్థ
తీర్ిాం ఇస్థేరు స్థవమి. వాంకని స్థవమి వదా మాంత్రాం తీసుకొన్న , మాంత్రస్థదిా పాంది ఆదోన్న
నవబుకు మాంత్రిగా అవుతడు. రాఘవాంద్రస్థవమిన్న తన ఇాంటికి తీసుకుపోయి, నవబును
కూడ ర్మాన్న పిలుస్థేడు. నవబు పళ్ళళములో మాాంసాం పెటిీ, పైన వసిాం కపిప అవి స్థవమి
స్టవకరిాంచాలాంటాడు. అల్ల స్థవమిన్న పర్తక్షాంచాలనుకుాంటాడ నవబు. స్థవమి ఆ గుడి మీద
జలాం చలిా ఆ బటీను తియామన్న శిష్ణాలకు చెబుతరు. తీస్తే అనీి మధ్యర్ఫలములే వుాంటాయి.
అవి అాందరికీ పాంచుతరు. నవబు స్థవమి మహిమలు చూచి భకుేడై, నగరాలను ద్మనము
చెయాబోత్య, వదాన్న మాంచాల గ్రామము మాత్రము ఇవవమన్న చెబుతరు స్థవమి. మాంచాల
తుాంగభద్ర నది వడుిన వుని చాల్ల చిని గ్రామము.
ఆ గ్రామములో పూర్వము ప్రహాాదుడు హోమము చేస్థన ప్రదేశము. గ్రామ దేవత మాంచాలమా
అమావరు ర్మణుక రూపము. ఆ గ్రామమే మాంత్రాలయము.
క్తర్ళ్ నుాంచి వచిిన ముగుగరు జ్యాతిష్ణకలు స్థవమి జాతకము చూస్థేమన్న అనుమతి కోరుతరు.
ముగుగరూ మూడు ర్కాలుగా చెబుతరు. స్థవమి 75 సాంవత్రాలుాంటార్న్న ఒకరు, 300 అన్న
ఒకరు, 700 అన్న ఒకరు చెబుతరు.
స్థవమి మూడు న్నజమన్న ముగుగరిన్న సతకరిాంచి పాంపుతరు. అదేమన్న అడిగిన శిష్ణాలకు 75
భౌతికముగా, 300 సాంవత్ర్ములు బోధనలతో, 700 సాంవత్ర్ములు భకుేలను
అనుగ్రహిస్ఫే వుాంటామన్న చెబుతరు స్థవమి. స్థవమి బృాంద్మవనము తయారు చెయామన్న
దివను వాంకనికు చెబుతరు. అాందమైన బృాంద్మవనము చూచి, బావుాందన్న, కానీ ఆ
రాయికాదన్న మాధవర్ము అని గ్రామములో మర్మ రాయిన్న స్ఫచిాంచారు. అర్ణావసములో
రాముడు ఆ రాయి మీద కొాంత స్తపు కూరొిన్న స్తదతీరార్ట. ఆ రాయి అల్ల ప్రత్యాకమైనదన్న
రాఘవాంద్రస్థవమి చెబుతరు. ముాందు చేస్థనది ఆయన తరువత ఐదవ గురువులు
వడుతర్న్న కూడ చెబుతరు. ఆ రాయితో బృాంద్మవనము తయార్వుతుాంది. దివన్ వాంకని
700 స్థలగ్రామాలు తెపిపస్థేడు స్థవమి ఆజఞపై. స్థవమి శ్రీ మూలరామున్న పూజ, అభిష్టకము చేస్థ,

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
56

వదఘోషల మధా, తుాంగభద్ర గలగలల మధా, హరినమ సాంకీర్ేనల పారాయణాల మధా,


విర్మధ సాంవత్ర్మున, శ్రావణ బహుళ్ విధయ 11-8-1671 న సజీవ సమాధగా బృాంద్మవన
ప్రవశము చేశారు.
స్థవమి శిష్ణాడు అపపణాచారుాడు స్థవమిన్న తనుాండగా సమాధ అవవదాన్న కోరుకుాంటాడు.
అాందుక్త స్థవమి అతన్నన్న ముాందే తీర్ియాత్రలకు వళ్ళమన్న పాంపిస్థేడు. స్థవమి బృాంద్మవన
ప్రవశాం గురిాంచి తెలిస్థ యాత్ర మధాలో పరుగున వస్థేడు. తుాంగభద్ర వర్దగా వుాంట్టాంది.
అపపణు స్థవమి మీద స్ట్రేతిాం చేస్ఫే వస్ఫే వుాంటే, తుాంగ రాండుగా చీలి ద్మరి ఇసుేాంది. అపపణు
మాంత్రాలయము చేర్మసరిక్త స్థవమి బృాంద్మవనము మూస్థ వయాబడి వుాంట్టాంది. చదువుతుని
స్ట్రేత్రాం చదవలేక గొాంతు పూడిపోయి అపపణాచారుాలు మూగబోతరు. బృాంద్మవనములోాంచి
ఆ చివరి పాదము వినపడుతుాంది. భకిేగా చదివినవరికి అది నేటికీ కలపవృక్షమై కోరికలు
తీరుసుేాంది.
మాంత్రాలయము మహా దివాక్షేత్రము. రాఘవాంద్రస్థవమి మహా తపస్థవ మాత్రమే కాదు, గొపప
కవి , సాంగత విద్మవాంసులు. పాండితులు కూడ. 33 స్ట్రేత్రాలు, కావా వాఖ్యానల్ల,
ఉపన్నషతుేకు, భగవదీగతకు, మీమాాంసకూ వాఖ్యానలు ర్చిాంచారు. పూర్వపు ప్రహాాదుడే ఈ
రూపములో జన్నాాంచినర్న్న భకుేల నమాకము. బ్రహాచే పూజలాందుకుని మూలరాముడి
పూజ చేయ మానవరూపము పాందిన సతాలోకవస్థ ఆయన. ఆ మూలరామున్న మనము
నేటికీ మాంత్రాలయములోచూడవచుిను. మాంత్రాలయము మన తెలుగు నేలపై వుాండటము
మన తెలుగు వరి అదృషీము. భకుేలు స్తవిాంచి, చరిత్ర పారాయణము చేస్థ, భకిేతో పిలిస్తే
బృాంద్మవనము నుాంచి పలిక్త రాఘవాంద్ర స్థవమి నేటికీ పర్మ సతాాం.
భకుేలను కరుణిాంచే ఆ నమము
‘పూజాాయ రాఘవాంద్రాయ, సతాధర్ార్తయ చ।
భజతాం కలపవృక్షాయ, నమతాం కామధ్యనవ।।’

--:oOo:--

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
57

కాశీ మహా క్షేత్ర వైభవాం - కాశీ లో మహిమాన్నవత శివలిాంగాలు


(ధ్యరావహిక)—7 వ భాగాం
మోహన శర్ా:99082 49555

విశేవశాం మాధవాం ఢాంఢాం దాండపాణిాంచ భైర్వాం I


వాందే కాశీమ్ గుహాాం గాంగాాం భవనీాం మణికరిుకాాం II
మనాం స్థది, ఋష్ఠ, మున్న, మరియు అనేక మహిమాన్నవత లిాంగాల గురిాంచి ప్రస్థేవిాంచుకునే
ముాందు, మనకు అషాీదశ పురాణాలను ప్రస్థదిాంచిన వాస భగవనుడు కాశి ప్రవశాం,
న్నవసాం,అనిపూర్ు తలిా ఆతిథాాం, ఆ తదుపరి మహాదేవున్నచే వాసున్న కాశి బహిషకర్ణ, వాస
కాశి గురిాంచి తెలుసుకుాంద్మము.
వాస్తశవర్ లిాంగాం
కాశి లో వాస పౌరిుమ నడు ముఖ్ాాంగా దరిశాంచుకో వలస్థనది వాస కూపాం మరియు వాస
ప్రతిష్ఠఠత వాస లిాంగాం. ముఖ్ాాంగా కాశి వసులు వాస కూపాం లో స్థినాం చేస్థ, వాస్తశవర్
లిాంగాన్నకి పూజ చెయాాలి.
ఒకస్థరి వాస మహా మున్న తన పది వలమాంది శిష్ణాలతో నైమిశార్ణాాన్నకి వళ్ాడాం జరిగిాంది.
అకకడుని ఎనభై వలమాంది మునులు, వరి శిష్ణాలు, ఇాంకా అనేకమాంది స్థదుిలు వరికి
ఎదుర్మగి స్థవగత సతకరాలు చేస్థ పూజాంచారు. అప్పుడు వాసుడు వర్ాందరు విభూతి ర్మఖ్లు,
రుద్రాక్షలు ధరిాంచి శివ పూజా ధ్యర్ాంధరులై ఉాండడాం చూస్థ వరితో సర్వలోకైక పూజుాడు ఒకక
విష్ణు భగవనుడే, ఆయనే పర్మ పురుష్ణడు, సర్వ దేవత ఆరాధ్యాడు. అాందుక్త నేను అన్ని
పురాణాలలో ఆయనేి శ్రేష్ణీడిగా కీరిేాంచాను. ఆయనే సరువలకు పూజుాడు అన్న ఘాంటాపథాంగా
ప్రతిజఞ చేస్థ చెపపగలను. మీర్ాంత శివ భకుేలుగా ఉనిరు అన్న అనిడు. అపపడు వర్ాంత
ఆయనతో, మహర్తి, మీ ముాందు మేమాంత బాలకులాం. మా అజాఞనన్ని మన్నిాంచి మీరు ఈ
ప్రతిజఞ వర్ణాస్థ లో చేస్తే సర్వలోకాలకి ప్రయోజనాంగా ఉాంట్టాంది. అకకడ దేవధ దేవుడు
మహాదేవుడైన విశేవశవరుడు ఉనిడు అన్న అనిరు. వాంటనే వాస భగవనుడు తన శిష్ణాలతో

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
58

కాశికి బయలుదేరాడు. అయన కాశి చేరి, అకకడ పాదోదక తీర్ిాం లో స్థిన సాంధ్యాదులు
ముగిాంచుకున్న ఆదిక్తశవుడిన్న దరిశాంచుకున్న అకకడుని విష్ణు భకుేలతో చేరి విష్ణు సాంకీర్ేనాం
చేస్ఫే కాశి లో విశేవశవరున్న మాందిర్ాం వదాకు చేరి, ఙ్ఞఞనవపి కూపము దగగర్ శిష్ణాలతో, విష్ణు
భాగవతులతో కూడి నృతాాం చేస్ఫే కుడి చేతిన్న పైకెతిే, నైమిశార్ణాములో చేస్థనట్టా హరియ్య
సర్మవశవరుడన్న ప్రతిజఞ చేస్థనడు. వాంటనే ప్రకకనే ఉని నాంది వాసున్న చేతిన్న సేాంభిాంప చేస్థనడు.
ఆ భయాంలో వాసున్న వకుక కూడ సేాంభిాంచి పోయిాంది. అప్పుడు క్తశవుడు సవయాంగా వచిి
వాసున్న చెవిలో ర్హసాాంగా ఇల్ల చెపాపడు " వాస్థ నువువ గొపప అపరాధాం చేస్థవు. నీ
అపరాధాం వలా నకు కూడ భయాంగా ఉాంది. ఈ విశావన్నకాంతటికి విశవనథు డొకకడే,
రాండవవడు లేడు. అయన అనుగ్రహాం వలేా నేను చక్రిన్న, లక్ష్మీపతిన్న అయినను. త్రిలోక ర్క్షణ,
పాలన దక్షత నకు విశేవశవరుడే అనుగ్రహిాంచాడు. న మేలున్న కోరిత్య వాంటనే విశేవశవరున్న
సుేతిాంచు. ఇాంకెప్పుడు ఇల్ల మాటాాడవదుా అన్న హితముపదేశిస్ఫే వాసున్న కాంఠాన్ని
సపృశిాంచినడు. వాంటనే వాసుడు విశేవశవరున్ని అదుభతాంగ, అననా భకిేతో స్ట్రేత్రాం చేస్థడు.
నాంది అతన్న సేాంభిాంచిన చేతిన్న మళ్ళళ మాములుగా చేస్థనడు. వాసుడు విశేవశవరున్నకి
స్థషాీాంగ నమస్థకర్ము చేస్థ ఘాంటాీకర్ు హ్రదము దగగర్ వాస్తశవర్ లిాంగాన్ని ప్రతిషఠ చేస్థ
పూజాంచి క్షేత్ర సనాసాం స్టవకరిాంచి కాశీలోనే న్నవసాం ఏర్పరుచుకునిడు. ఘాంటాీకర్ు
హ్రదము లో స్థినాం చేస్థ వాస్తశవర్ లిాంగాన్ని పూజాంచిన వరు ఎనిడూ జాఞన భ్రష్ణీలు కారు.
ఇప్పుడు వాస్తశవర్ ఉని ప్రదేశాన్ని కరాిఘాంటా అన్న పిలుస్థేరు. భకుేలు భూలనల చౌర్హా
దగగరుని కరాిఘాంటా ప్రదేశాన్నకి కాశి లో ఎకకడినుాంచైన ఆట్లలో గాన్న లేక రిక్షాలో గాన్న
చేరుకోవచుి. ఇది తపపక దరిశాంచుకోవలి్న ప్రదేశాం.
అతి భకిేతో తనన్న పూజసుేని వాసుడిన్న విశేవశవరుడు పర్తక్షాంపదలిచాడు. అయన వాసున్నకి
కాశీలో ఎకకడ బ్ధక్ష దొర్కుకాండ చెయామన్న అనిపూర్ు తలిాకి చెపాపడు. ద్మాంతో భిక్షకి వళిాన
వాస శిష్ణాలు ఉతే చేతులతో తిరిగి వచాిరు. అటాా వరికి 2 ర్మజులవర్కు కూడ బ్ధక్ష
దొర్కలేదు. వాసుడికి ఇది ఆశిరాాన్ని ఆగ్రహాన్ని కూడ తెపిపాంచిాంది. కాశి వసులు విద్మా,
ముకిే, మరియు ధన గరివతులయాార్న్న తలచాడు. కాశీ వసులకు మూడు పురుషాాంతర్ముల
వర్కు విదా, ధనము, ముకిే లేకుాండుగాక అన్న శపిాంచాడు. స్ఫరుాడు అసేమిాంచడన్నకి ఇాంక
ఎాంతోసమయాం లేదు. తన తీవ్ర క్రోధాంలో భిక్షా పాత్రన్న దూర్ాంగా విస్థరి కొటాీడు. తన

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
59

ఆశ్రమాన్ని చేరుకోవడన్నకి బయలు దేరాడు. ఇాంతలో అనిపూర్ుమా ఒక స్థధ్యర్ణ వృది స్టి


రూపాంలో ఇాంటి బయట నుాంచున్న వాసుణిు తన ఇాంటికి అతిథి గా ర్మాన్న పిలిచిాంది. తన భర్ే
అతిథిన్న సతకరిాంపక భ్యజాంచడన్న, అాందుకన్న తవర్గా వచిి ఆతిథాాం స్టవకరిాంచమన్న చెపిపాంది.
అమాా నేను న్ననుి ఇాంతవర్కు కాశీలో చూడలేదు. నీ ప్రార్ినతో న శిష్ణాలతో సహా న ప్రాణాం
లేచివచిిాంది. అమాా! మేము పది వలమాందిమి మరి మా అాందరికి వడిిాంచగలవ అన్న
సాందేహిాంచాడు. అయాా మీరు ననుి ఎనిడూ కాశీలో చూడక పోయిన నేను మిమాలిి
ఎరుగుదును.అయాా మీర్ాందరు మాకు అతిథులే, తవర్గా సాంధా, అనుషాఠనలు ముగిాంచుకున్న
ర్మాాంది తలిా. మహాదేవుడు వృది గృహసుిగా దర్శనాం ఇచాిడు. అాందర్తి స్థదర్ాంగా
ఆహావన్నాంచాడు. అతిథి మరాాదలు చేస్థడు. అాందరికి విభూతి, చాందనాం ఇచాిడు.ఎనిడూ
తినన్న మధ్యర్ పద్మరాిలు పరిచారికలు అనిపూర్ుమా సవయాంగా వడిిాంచారు. ఈ పద్మరాిల
గురిాంచి శ్రీనథుడు తన కాశి ఖ్ాండాంలో అదుభతాంగ న్నరూర్మ విధాంగా వరిుాంచాడు. వాసున్నతో
సహా శిష్ణాలాంత కడుపారా భోజనన్ని ఆస్థవదిాంచారు. వాసుడు ఆది దాంపతులన్న అతాాంత
ఆనాందాంతో అనిద్మత సుఖీభవ అన్న ఆశీర్వదిాంచాడు.వాసుడు శిష్ణాలు భ్యకాేయాస్థన్ని
తీరుికుాంట్టని సమయాంలో ఆది దాంపతులు కూడ తమ భోజనలిి ముగిాంచారు. అాందరి
భోజనలు ముగిస్థన తరువత అయన వాసుడిన్న కాశీలో పాటిాంచవలస్థన ధరాాలను తెలుప
గోరాడు. అయన వాసుడు చెపిపన ధరాాలను విని తరువత ఆ ధరాాలనీి నీలో ఉనియా అన్న
ప్రశిిాంచాడు. కాశీకి ఉతేమమైన శాపద్మనన్నిచిి నీ ఇాంద్రియ న్నగ్రహణాన్ని చాట్టకునివు
కద్మ. ఓ మున్నవరాా స్థవర్ిము స్థదిాాంచనప్పుడు క్రోధాంతో శాపాన్ని ఇస్తే అది స్థదిిసుేాంద్మ అన్న
ప్రశిిాంచగా వాసుడు అవివకాంతో శపిాంచినవడే ఆ శాప ప్రభావన్ని అనుభవిాంచాలన్న
తెలిపాడు. అపపడు మహాదేవుడు క్రోధాంతో నీవు కాశీలో ఉాండడన్నకి యోగుాడవు కావు
అాందుచేత వాంటనే కాశిన్న విడిచి వళ్ళమన్న ఆజాఞపిాంచాడు. వాసుడు భయ కాంపితుడు
అయాాడు. వరిదారూ స్థక్షాతుే భవన్న విశేవశవరులన్న గ్రహిాంచాడు. వరు ఆయన్నకి తమ న్నజ
రూపాలోా దర్శనాం ఇచాిరు. అనిపూర్ు తలిా పాదములపై పడిడు. చేస్థన తప్పున్న బాలకున్నల్లగా
క్షమిాంచి ర్క్షాంచమన్న వడుకునిడు. తలిా కరిగి పోయిాంది. ప్రతి అషీమికి, చతుర్ాశికి కాశీ
ప్రవశాన్ని వాసున్నకి మహాదేవున్న అనుజఞ పాంది అనుగ్రహిాంచిాంది. అాందుక్త వాసుడు గాంగకి

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
60

ఆవలి ఒడుిన తన ఆశ్రమాన్ని న్నరిాాంచుకున్న దిగులుతో కాశిన్న చూస్ఫే గడుపుతడు. ప్రతి


అషీమి, చతుర్ాశికి కాశీ ప్రవశాం చేస్థ విశవనథున్న దరిశాంచుకుాంటాడు.
ర్త్యిశవర్ లిాంగాం
కాశీలో తపపక దరిశాంచవలస్థన ముఖ్ామైన మహిమాన్నవతమైన లిాంగాం ర్త్యిశవర్ లిాంగాం.
ర్త్యిశవర్ లిాంగాం పార్వతి జనకుడు, మహాశివున్నకి మామగారైన హిమవాంతుడి ప్పరుమీదుగా
ప్రస్థదిమైాంది. ఇది ఒక అదుభతమైన సవయాంగా వలిస్థన శివ లిాంగాం. ఈ లిాంగాం సపే పాతళ్
పర్ాాంతాం వాపిాంచి ర్తి కాాంతులతో ప్రకాశిాంచేది. కలియుగాంలో మాత్రాం లిాంగాకార్ాంలో
మాత్రమే విరాజమానమైాంది. దీన్న వనుక గాథ ఇల్లవుాంది.

ఒక స్థరి హిమవాంతుడు తన పుత్రిక పార్వతిన్న చూడడన్నకి కాశీకి బయలుదేరాడు. ఆచార్


సాంప్రద్మయాల ప్రకార్ాం అయన తనతో ఒక గొపప ర్తి రాశిన్న, మాంచి వస్థిలను, ముతాల
రాశిన్న, వజ్ర, పగడ, పచి నీల మణులను కుమారే కోసాం తీసుకున్న కాశీకి చేరుకునిడు.
తనకుమారే ఉమాదేవి ఉాండే ప్రదేశాన్నకి మార్గాం చెపపమన్న ఒక భకుేన్న కోరను. అతను
మహాదేవున్న వయి విధ్యలుగా సుేతిాంచి అయన పార్వతితో ఉాండే విశవకర్ా న్నరిాతమైన చక్రవరిే
స్థర్వభౌములకుాండే విధమైన మహా సుాందర్మూ, మహా ఐశవర్ామాంతమైన రాజమహలు
గురిాంచి చెపిప ఆ భవనాంలో ఉాండే గోడలు సేాంభాలు మణి, ర్తి మయములన్న, మహలాంత
సవర్ు మయమన్న చెపాపడు. అప్పుడు హిమవాంతుడు తను తెచిిన కానుకలకు స్థగుగపడి ఆ ర్తి
రాశిన్న అకకడే వదిలి వనుదిరిగి వళిళపోతడు. ఆ ర్తిరాశియ్య సవయాంగా ర్తి లిాంగాకార్ాంగా
ప్రకటితమైాంది. అదే ర్త్యిశవర్లిాంగాం. ఈ లిాంగాన్ని ప్రయతిపూర్వకాంగా దరిశాంచాలి. రుద్రము
కోటిస్థరుా జపిాంచిన పుణాాం ఒకస్థరి ర్త్యిశవర్ లిాంగాన్ని పూజాంచిన కలుగుతుాంది.
కామాారుిలుపూజాంచిన ఐశవర్ావాంతులవుతరు. ప్రమాదవశమున పూజాంచిన సపే
దీవపాలకు అధపతి అవుతడు. ఒకక స్థరి ర్త్యిశవరున్నకి నమసకరిాంచి పర్దేశమున
మర్ణిాంచిన కూడ కోటి కలపములవర్కు భూలోకాంలో జన్నాాంచరు.
ఈ ర్త్యిశవర్ లిాంగాం మహా మృతుాాంజయ మాందిరాన్నకి దగగర్లో, డోర్ నెాంబర్ క్త - 53 / 40
నాందు కలదు. భకుేలు ఈ ప్రదేశాం వర్కూ కూడ రిక్షాలో కానీ ఆట్లలో గాన్న ప్రయాణిాంచి
చేరుకోవచుి. భిశేవశవర్ గాంజ్ / జ పి ఓ పోస్ీ ఆఫీస్ సమీపమున ఉని మైలు రాళ్ళా.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
61

సతీశవర్ లిాంగాం
భకుేలు ఆ సమీపానే ఉని సతీశవర్ లిాంగాన్ని కూడ దరిశాంచుకోవచుి. ఈ మహా
మహిమాన్నవతమైన లిాంగాం, పర్మేశవరున్న భర్ేగా పాందడన్నకి, దక్ష ప్రజాపతి కుమారే సతీ దేవి
లిాంగాన్ని స్థిపిాంచి కాశీలో తపసు్ చేస్థాంది ఇకకడే. ద్మక్షాయణి మహాదేవున్నచే అనుగ్రహిాంపబడి
ఆయన్ని పతిగా పాందినప్పుడు అయన ఇచిిన వర్ాం ఈలిాంగాన్ని పూజాంచిన వరికి
అనుకూలవతి ఐన పతిి లేక పతి లభిస్థేడన్న. వరికి ద్మాంపతా జీవితాం అతాాంత
ఆనాందమయాంగా అషీ ఐశవరాాలతో తపపక లభిసుేాందన్న. ఈ లిాంగాం ర్త్యిశవర్ లిాంగాన్నిాంచి
నడక దూర్ాంలోనే ఉాంది. (... ఇాంకా వుాంది)

ఆధ్యాతిాక – జ్యాతిష ర్ాంగాలకు సాంబాంధాంచిన ఇాంకా మన సభ్యాలాందరికీ ఉపయోగపడే


ఏ ప్రకటనలైన “శ్రీ గాయత్రి” పత్రికలో ఉచితాంగా వసుేనిాం. ప్రకటన ఆకర్ిణీయాంగా
తయారుచేస్థ WhatsApp ద్మవరా 9866 24 2585 కి పాంపాండి.

ప్రకటనలలోన్న విషయాలకు శ్రీ గాయత్రి పత్రిక గాన్న, ఎడిట్లరియల్ బోరుి గాన్న


ఏవిధాంగానూ బాధాత వహిాంచజాలదు. ప్రకటనల యాందలి విషయాలమీద అప్రమతేాంగా
ఉాండాండి. అాందలి సాంశయాలను ప్రకటన కర్ేలతోనే తీరుికోాండి.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
62

ఆధ్యాతిాక – జ్యాతిష విశేషాలు – జూలై 2020


ఆధ్యాతిాకాం:
01-07-2020 బుధ వర్ాం – ఆషాఢ శుకా ఏకాదశి
05-07-2020 ఆది వర్ాం – గురు (వాస) పూరిుమ – యతి చాతురాాస్థార్ాంభాం
16-07-2020 గురువర్ాం– కృషు ఏకాదశి -కరాకటక సాంక్రమణాం - దక్షణాయనాం
19-07-2020 ఆది వర్ాం – మాస శివరాత్రి
21-07-2020 మాంగళ్ వర్ాం – మాంగళ్ గౌరి వ్రతాం
25-07-2020 శన్న వర్ాం – నగ పాంచమి – గరుడ పాంచమి
30-07-2020 గురువర్ాం – శ్రావణ శుకా ఏకాదశి.
31-07-2020 శుక్ర వర్ాం – వర్లక్ష్మి వ్రతాం

Sun enters the sign Cancer on 16th and transits for the rest of the period.
Mars transits Pieces for the whole month.
Mercury starts retrogression in Gemini on 13th to transit for the rest.
Jupiter transits on retrogression in Sagittarius for the whole month.
Venus on direct motion from the beginning in Taurus to transit for the rest
Saturn transits the sign Capricorn for the entire month on retrogression.
Rahu / Ketu remain in Gemini and Sagittarius signs respectively for the
whole month.
Uranus transits the sign Aries for the entire month.
Neptune transits the sign Aquarius for the whole month
Pluto transits the sign Capricornfor the whole month.
(మరిాంత సమాచారాన్నకి జనవరి 2020 “శ్రీ గాయత్రి” సాంచికలో 64 వ ప్పజీ చూడాండి)

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
63

వైదా జ్యాతిషాం – భావ – గ్రహ బలము / బలహీనత


ధ్యరావహిక- 3 వ భాగాం
స్థబ్ధఆర్క్త శర్ా: 9849595144
భావధపతి ఆ భావములో వుని, తన భావన్ని చూసుేని, ఆ భావన్నకి బలాం చేకూరుతుాంది.
నైసరిగక శుభగ్రహాలు భావాంపై దృష్ఠీ కలిగి వుని భావబలాం పెరుగుతుాంది. భావాం శుభకర్ేరి
యోగాంలో వుని, అషీకవరుగలో ఎకుకవ శుభబ్ధాందువులు భావాంలో వుని భావ బలాం
పెరుగుతుాంది.
భావాం పాపకర్ేరి యోగాంలో వుని, పాపగ్రహ దృష్ఠీ కలిగివుని (భావధపతి కాక) త్రిక
భావధపతులు భావాంలో వుని, అషీకవరుగ ద్మవరా అలపబ్ధాందువులు వుని భావాం
బలహీనాంగా వునిట్టా గ్రహిాంచాలి.
గ్రహాం తన ఉచఛక్షేత్రాంలో వుని, మూలత్రికోణరాశిలో వుని, సవక్షేత్రములో వుని, వర్మగతేమ
స్థితిన్న పాందిన, శుభకర్ేరి యోగములో వుని, నైసరిగక శుభగ్రహ దృష్ఠీ కలిగి వుని ఆ గ్రహాం
బలాం కలిగినట్టా గ్రహిాంచాలి.
గ్రహాం బలహీనపడు పరిస్థితులు:
ఏదేన్న గ్రహాం నీచ క్షేత్రములో వుని శతృక్షేత్రములో వుని, అసేాంగతవాం చెాందిన,
త్రికభావములలో వుని, త్రికభావధపతులతో కలిస్థ వుని, పాపకర్ేరి యోగములో వుని,
రాహువు లేక క్తతువుతో కలిస్థ వుని బలహీనపడుతుాంది.
బలహీనపడిన గ్రహాం తన కార్కతవ ఫలితలను ఇవవలేదు. ఆ గ్రహము స్ఫచిాంచు వాధ్యలను
కలుగజేయగలదు.
వైదా జ్యాతిషాన్నకి సాంబాంధాంచినాంతవర్కు పరిశీలిాంచవలస్థన అాంశాలు:
1. గ్రహణాం నటి నక్షత్రాం:
గ్రహణము నటి నక్షత్రము, ఆ నక్షత్రాధపతి స్ఫచిాంచు ఇతర్ నక్షత్రాలు, గ్రహణాం నటి
నక్షత్రము యొకక వనుక మరియు ముాందు నక్షత్రాలు, ఈ 5 నక్షత్రాలలో ఏదేన్న నక్షత్రములో
జనన సమయములో ఏదేన్న గ్రహము వుని ఆ గ్రహము అనర్మగామును ఇవవగలదు. ఉద్మ:
మూల్ల నక్షత్రములో గ్రహణాం ఏర్పడినపుడు అశవన్న, మఖ్, మూల, జేాషఠ, పూరావషాఢ. ఈ 5

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
64

నక్షత్రాలలో జనన సమయములో (ఆ సాంవత్ర్ములో) ఏదైన గ్రహాం ఉనిపుడు, ఆ గ్రహము


లేద్మ గ్రహములు తమ కార్కతవములను కోలోపవుటయ్య కాక అనర్మగాములను
కలగజేయవచుిను.
2. నవాంశ పరిశీలన:
రాశిచక్రములోన్న గ్రహము నవాంశ చక్రములో రాశి చక్రములోన్న తన స్థినము నుాండి అషీమ
స్థినములో వునిచో ఆ గ్రహము స్ఫచిాంచు బాంధ్యవునకు అరిషీము స్ఫచిాంచును. ఆ గ్రహము
స్ఫచిాంచు అనర్మగాము వాకిేకి కలుగును.
ఉద్మహర్ణకు ర్వి రాశిచక్రములో కరాకటకములో వుాండి నవాంశ చక్రములో కుాంభములో
వునిచో జాతకున్న తాండ్రికి అరిషీమును స్ఫచిాంచును, వాకిేకి ర్వి స్ఫచిాంచు అనర్మగాములు
కలుగును. కాబటిీ రాశిచక్రములో ఒక భావము యొకక అధపతి నవాంశ చక్రములో ఆ
భావము నుాండి అషీమరాశిలో వుాండరాదు. అాంత్యకాక రాశిచక్రములోన్న తన స్థితి నుాండి అషీమ
రాశిలో నవాంశ చక్రములో వుాండరాదు.
3. వక్రగ్రహములు:
గ్రహబల్లన్ని పరిశీలిాంచేటప్పుడు వక్రస్థితి గ్రహాన్నక చేషాీబల్లన్ని ఇచిిన, వైదా జ్యాతిషము
ప్రకార్ము అనర్మగామును ఇచుిను. స్థధ్యర్ణాంగా క్తాంద్ర భావలలో నైసరిగక శుభగ్రహాలు
వాధ్యల నుాండి ర్క్షణను స్ఫచిాంచును. కాన్న ఆ శుభగ్రహాలు వక్రిాంచినచో వాధ్యలు
కలుగజేయును.
స్థధ్యర్ణాంగా లగాిధపతి లగిాంలో వుని లగిభావన్నకి బలాం ఏర్పడి చకకన్న ఆర్మగా స్థితిన్న
స్ఫచిసుేాంది. కాన్న ఆ లగాిధపతి వక్రిాంచిన లగిభావన్నకి ర్క్షణ కలిపాంచలేడు. అట్టవాంటి
లగాిధపతి దశ, అాంతర్ాశలలో జనుాసాంబాంధమైన (పుట్టీకతో సాంక్రమిాంచే) వాధ రావచుిను.
వక్రిాంచిన గ్రహము 6 లేక 8వ భావముతోగాన్న లేద్మ ఆ భావధపతులతోగాన్న సాంబాంధము
కలిగి వుని తీవ్ర అనర్మగామును స్ఫచిాంచును.
ఆతాకార్క గ్రహము లేద్మ లగాిధపతి ఏదేన్న వక్ర గ్రహముతో యుతి చెాందిన లేక దృష్ఠీ కలిగి
వుని అనర్మగామును కలుగజేయగలవు.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
65

స్థధ్యర్ణాంగా అషీమ భావములో శన్న, దీరాాయువును స్ఫచిస్థేడు. కాన్న ఆ శన్న వక్రిాంచి వుని
దీరాాయువును ఇవవలేడు. ఇతర్ పాపగ్రహ ప్రభావము కూడ వుని అషీమ భావ శుభ
కార్కతవములు నశిాంచును.
వక్రిాంచిన భావ కార్కులు తమ కార్కతవములను కోలోపదురు.
4. గ్రహయుతి:
గ్రహములు యుతి చెాందినపుడు పర్సపర్ము ఒకరి ప్రభావము వరొకరిపై యుాండును. వటి
మధా సుూట భేదము ఎాంత తకుకవైత్య ప్రభావము అాంత ఎకుకవగా ఉాండును. రాశి చక్రములో
గ్రహములు ఒక్త రాశిలో కలిస్థ వునిను నవాంశ చక్రములో వరు వరు రాశులలో వుని పర్సపర్
ప్రభావము తగుగను.
రాండు పాపగ్రహముల మధా ఏదైన శుభగ్రహము ఉాంటే పాపగ్రహములు కలిగిాంచు
అశుభతవము తగుగను.
స్థధ్యర్ణాంగా గ్రహయుదిములో ఓడిన గ్రహము అశుభ ఫలితలిసుేాందన్న ఒక అవగాహన
ఉనిది. కాన్న గ్రహయుదిములో పాలగని గ్రహము ఓడిన, గెలిచిన అనర్మగామును
కలుగజేయును. లగాిధపతి వరొక పాపగ్రహముతో గ్రహ యుదిములో ఓడిన అది వాకిే యొకక
ఆయురాాయమునకు మాంచిది కాదు.
ఆతాకార్కుడు లగాిధపతిగాను, జాఞతికార్కుడు షషాీధపతిగాను ఫలితములిచుిను. కాబటిీ
ఆతాకార్కుడు, జాఞతి కార్కున్నతో తకుకవ సుూటభేదముతో యుతి చెాందరాదు.
రాహువు లేక క్తతువుతో తకుకవ సుూట భేదముతో యుతి చెాందిన గ్రహము అనర్మగామును
కలుగజేయును.
అషీమాధపతి వరొక పాప గ్రహముతో యుతి చెాందిన లేక ఇతర్త్రా బలహీనపడిన
అనర్మగామును కలుగజేయును.
లగి సుూటాన్నకి అతి దగగర్లో వుని నైసరిగక పాప గ్రహము అనర్మగామును కలుగజేయును.
5. సర్ప ద్రేకాకణాం:
కరాకటక రాశిలో 2,3 ద్రేకాకణాలు వృశిికరాశిలో 1, 2 ద్రేకాకణాలు, మీనరాశిలో 3వ
ద్రేకాకణము సర్ప ద్రేకాకణాలుగా పిలవబడతయి. ఈ సర్పద్రేకాకణములలో ఉని గ్రహములు
అనర్మగామున్నవవగలవు.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
66

6. గాండాంతాం: రాశి గాండాంతములో వుని గ్రహములు అనర్మగాము న్నవవగలవు.


7. మృతుాభాగము:
ప్రతిగ్రహాన్నకి ప్రతిరాశిలోను ఒక న్నరుాషీ సుూటము – మృతుాభాగముగా స్ఫచిాంచబడినది.
ప్రముఖ్ జ్యాతిష్ణకలు శ్రీ కె.ఎన్. రావుగారు పరిశ్నధాంచి, పరిశీలిాంచి గ్రహముల
మృతుాభాగలను పటిీక రూపాంలో మనకాందిాంచారు. ఏదేన్న గ్రహము తన మృతుాభాగ
సుూటాన్నకి అర్ డిగ్రీ లోపు వునిచో ఆ గ్రహము మృతుాభాగలో వునిట్టా గురిేాంచవలెను.
మృతుా భాగములో వుని గ్రహము తన కార్కతవములకు చెాందిన అశుభ ఫలితలన్నవవగలదు.
ఏదేన్న గ్రహము మృతుాభాగలో వుని గ్రహముతో యుతి చెాందిన, దృష్ఠీ కలిగి వుని అశుభ
ఫలితలన్నవవగలదు. లగాిధపతి గాన్న, ఆతాకార్క గ్రహముగాన్న, మృతుాభాగలో వుని
అనర్మగామును కలుగజేయును.
లగిసుూటము కూడ మృతుాభాగలో వుాండరాదు. ఒకటి కాంటె ఎకుకవ గ్రహములు
మృతుాభాగలో వుాంటే వాకిేకి తీవ్ర అనర్మగాములు కలుగును.మృతుాభాగలో వుని గ్రహము
వక్ర గ్రహముతోగాన్న, 22వ ద్రేకాకణాధపతితోగాన్న, 64వ నవాంశాధపతితోగాన్న, యుతి
చెాంది యుని లేక దృష్ఠీ కలిగియుని తీవ్ర అనర్మగాములు ఏర్పడును. మృతుాభాగలో వుని
గ్రహము ఏ రాశిలో వుాందో ఆ రాశిపై ఏదేన్న నైసరిగక పాపగ్రహము గోచార్ములో
సాంచరిసుేనిపుడు అనర్మగాములు ఏర్పడును.
8. ఖ్ర్ద్రేకాకణము-ఖ్ర్నవాంశ:
ఖ్ర్ ద్రేకాకణము: లగిము నుాండి 22వ ద్రేకాకణమును ఖ్ర్ ద్రేకాకణుమ అాంటారు. ఈ 22వ
ద్రేకాకణము లగిము నుాండి అషీమ భావములో ఉాంట్టాంది. ఆ 22వ ద్రేకాకణ అధపతి ఖ్ర్మశుడు
అన్న పిలువబడతడు. ఈ ఖ్ర్ ద్రేకాకణాధపతి అనర్మగాాన్ని కలిగిాంచే స్థమర్ిాాం వుని గ్రహాం.
లగాితుే 22వ ద్రేకాకణము ద్రేకాకణ చక్రములో ఏ రాశి అయినదో రాశి చక్రములో నలగవ
భావములోను 12వ భావములోను ఉని మరి రాండు ద్రేకాకణములు ద్రేకాకణ చక్రములో 22వ
ద్రేకాకణ రాశి అగును. లగాితుే అషీమములో వుని 22వ ద్రేకాకణాన్ని ఖ్ర్ ద్రేకాకణమన్నయు,
రాశిచక్రములో 4 మరియు 12 భావములలో వుని ఖ్ర్ ద్రేకాకణ తులా ద్రేకాకణములు మృతుా
ద్రేకాకణములన్నయు పిలవబడతయి. స్ఫక్ష్మాంగా పరిశీలిస్తే ద్రేకాకణ చక్రములో లగిము నుాండి
అషీమము ఖ్ర్ద్రేకాకణము. ఆ రాశాాధపతి ఖ్ర్మశుడు లేద్మ 22వ ద్రేకాకణాధపతి అవుతరు.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
67

రాశి చక్రములో ఖ్ర్ మరియు మృతుా ద్రేకాకణములలో వుని గ్రహములన్ని ద్రేకాకణ చక్రములో
లగిము నుాండి అషీమ భావములోనే ఉాంటాయి. ద్రేకాకణ చక్రములో లగిము నుాండి అషీమ
భావ రాశాాధపతి మరియు ఆ రాశిలో వుని గ్రహాలన్ని పాప ఫలితలు, అనర్మగాాలు
ఇవవగలవు.
64వ నవాంశ:
ఈ 64వ నవాంశను రాశిచక్రములో చాంద్రుడి నుాండి గణనాం చేస్థేరు. చాంద్ర సుూటము నుాండి
అషీమ రాశిలో 64వ నవాంశ ఉాంట్టాంది. ఆ నవాంశ అధపతి ఖ్ర్ నవాంశ అధపతిగా
పిలవబడతడు. రాశి చక్రములో వుని 108 నవాంశలలో మేషాది మీన పర్ాాంతము వుని 12
రాశులు ఒకొకకకటి 9స్థరుా పునరావృతమౌతయి. కావున చాంద్రుడి నుాండి అషీమ రాశిలో
వుని 64వ నవాంశ తులా నవాంశలు ఇాంకా 8 వుాంటాయి. ఇవి మృతుా నవాంశలుగా
పిలవబడతయి. ఈ ఖ్ర్ నవాంశలో వుని గ్రహము ఇతర్ మృతుా నవాంశలలో వుని
గ్రహములు నవాంశ చక్రములో చాంద్రున్న నుాండి 4వ రాశిలో ఉాంటాయి. నవాంశ చక్రములోన్న
చాంద్రున్న నుాండి నలగవ రాశి 64వ నవాంశగాను, ఆ రాశాాధపతి 64వ నవాంశాధపతిగాను
పిలవబడతయి. ఈ రాశిలో వుని గ్రహములు కూడ ఖ్ర్ నవాంశాధపతిల్లగా అనర్మగా
ఫలితలను ఇవవగలరు.
ఈ 22వ ద్రేకాకణాధపతి, 64వ నవాంశాధపతి గాండాంతములో వుని, లేద్మ గాండాంతములో
వుని గ్రహముల ప్రభావము పాందిన, తీవ్ర అనర్మగాములను ఇవవగలవు.
రాశిచక్రములో ఈ ఖ్ర్ మరియు మృతుా ద్రేకాకణములపై లేద్మ ఖ్ర్ మరియు మృతుా
నవాంశలపై గోచార్ములో నైసరిగక పాపగ్రహములు సాంచరిసుేనిపుడు అశుభ ఫలితలు,
అనర్మగాాలు కలుగును.
షషఠ, అషీమ, వాయ భావములు
ఆర్వ భావము శతృ, ర్మగ, ఋణాల కార్కతవలు కలిగి ఉనిది. వాకిేలోన్న పైశాచిక ధోర్ణి
ఆర్వ భావము, ఆ భావధపతి, ఆ భావముపై ఇతర్ గ్రహాల దృష్ఠీ స్ఫచిస్థేయి. ముఖ్ాాంగా వాకిే
ర్మగాలను ర్మగన్నర్మధక శకిేన్న, షషఠమ భావాం స్ఫచిసుేాంది. ఆర్వ భావన్ని 3 అాంశాలలో
పరిశీలిాంచాలి. లగిము నుాండి చాంద్రున్న నుాండి మరియు క్తతువు నుాండి షషఠమ భావ పరిశీలన
చేయాలి. లగిము నుాండి షషఠమ భావము శార్తర్క అనర్మగాాలను, వటి న్నవర్ణ

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
68

స్థమరాిాన్ని స్ఫచిసుేాంది. చాంద్రున్న నుాండి 6వ భావము వాకిే ఆలోచన ధోర్ణిన్న, అనర్మగా


చిాంతనను, ఇతర్ మానస్థక అనర్మగాాలను స్ఫచిసుేాంది. క్తతువు నుాండి 6వ భావము వైదా
విధ్యనన్ని, చికిత్ను, ర్మగన్నరాిర్ణను స్ఫచిసుేాంది.
కాబటిీ లగిము నుాండి, చాంద్రున్న నుాండి మరియు క్తతువు నుాండి కూడ షషఠమ భావాం బలాంగా
ఉాండవలెను.
షషీభావములో కుజ స్థితి మాంచిది. షషీ భావములో బుధ్యడు నరాల బలహీనతను
కలుగజేస్థేడు. సదాఃసుూర్ణ తకుకవగా ఉాంట్టాంది. షషీ భావములో రాహువు లేక క్తతువు
ఉాంటే వాధ్యలు పునరావృతమవుతయి.
క్తతువు నుాండి 6వ భావములో కుజుడుాంటే అవయవ నషీాం లేద్మ ర్కే నషీాం కలుగుతుాంది.
క్తతువు నుాండి 6వ భావములో కుజ, ర్వి, శన్న ఉాంటే అనర్మగాాం కలుగుతుాంది. క్తతువు నుాండి
ఆరిాంట చాంద్రుడుాంటే ఇతర్ పాపగ్రహ ప్రభావాం పాందిత్య మానస్థక అనర్మగాాలు
కలుగుతయి.
క్తతువు నుాండి ఆర్వ భావములో శుక్ర, బుధ లేక గురువు ఉాంటే కడుపులోన్న ప్పగులకు
సాంబాంధాంచిన, పతిే కడుపుకు సాంబాంధాంచిన, నరాలకు, చరాాన్నకి సాంబాంధాంచిన
అనర్మగాాలు కలుగుతయి.
6వ భావములో నైసరిగక పాపగ్రహాలు బలహీనపడడాం గాన్న, వధనొాందటాం గాన్న, ఆర్మగాాన్నకి
మాంచిది కాదు.
6వ భావాం, షషాఠధపతి, కుజుడు, కుజున్న నుాండి 6వ భావాం బలము కలిగి వుని వరికి
స్థధ్యర్ణాంగా అనర్మగాాలు కలగవు.
అషీమాం:
అషీమ భావాం ఆయురాాయాన్ని స్ఫచిసుేాంది. అషీమ భావాంలో వుని గ్రహాలు ఛిద్రగ్రహాలు
అవుతయి.
స్థధ్యర్ణాంగా అషీమభావాంలో గ్రహాలుాండడాం మాంచిది కాదు. కాన్న అషీమాధపతి అషీమాంలో
వుని 6 లేక 12 భావధపతులు అషీమాంలో వుని, శన్న అషీమాంలో వుని మాంచిది. కాన్న ఈ
గ్రహాలు ఇతర్త్రా బలహీనపడరాదు. వక్రిాంచి ఉాండరాదు.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
69

అషీమ భావాంలో ఏ గ్రహాం ఉాంటే ఆ గ్రహాం తన కార్కతవలను, తను ఏ భావ అధపతో ఆ భావ
కార్కతవలను కోలోపతుాంది.
అషీమ భావాంలో ధూమాది అప్రకాశ గ్రహాలు స్థితినొాందడాం ఆర్మగాాన్నకి మాంచిది కాదు.
బలహీనపడిన కుజుడు, వక్రిాంచి వనుక రాశిలో పడిన కుజుడు, అషీమ భావాంలో ఉాంటే
అవయవ నషీాం లేద్మ శసి చికిత్లు జరుగుతయి.
12వ భావాం:
ఈ భావాం నషాీలను, న్నద్రను, వైదాశాలలను స్ఫచిసుేాంది. 6,8,12 భావధపతుల కలయిక
తీవ్ర అనర్మగాాన్ని మర్ణ తులా బాధలను ఇవవగలదు.
కుజుడు, రాహువు లేక క్తతువు అషీమాంలో వుని గర్భస్రావలు, పైల్్ లేక మలద్మవరా సాంబాంధత
వాధ్యలను స్ఫచిాంచును.
జేాషఠ శుకా సపేమీ శుక్రవర్ాం 29-05-2020 నుాండి జేాషఠ కృషు తదియా స్ట్రమవర్ము
08-06-2020 వర్కూ శుక్ర మౌఢాము.

22-06-2020 స్ట్రమవర్ము నుాండి 20-07-2020 స్ట్రమవర్ము వర్కు ఆషాఢము

18-09-2020 శుక్రవర్ాం నుాంచి 16-10-2020 శుక్రవర్ాం వర్కు అధక మాసాం.

పుషా శుకా విదియా శుక్రవర్ము 15-01-2021 నుాండి మాఘ శుకా పాడామీ శుక్రవర్ము
12-02-2021 వర్కు గురు మౌఢాము.

మాఘ శుకా పాడామీ శుక్రవర్ము 12-02-2021 నుాండి చైత్ర కృషు అషఠమీ


మాంగళ్వర్ము 04-05-2021 వర్కు శుక్ర మౌఢాము.

చాతురాాసా వ్రతాం

01-07-2020 ఆషాఢ శుకా ఏకాదశి బుధవర్ాం నుాంచి 25-11-2020 కార్తేక


శుకా ఏకాదశి బుధవర్ాం వర్కు

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
70

లలితశ్రీహరి M.Sc (Chemistry), M.A.(Vedic Astrology) at


Osmania University, Topper of the Batch, Pursuing M.Phil
(Astrology), వతవర్ణ పాంచాాంగాం మీద జ్యాతిర్ వసుే విజాిన మాస
పత్రికలో 2 సాంవత్రాలుగా కాలమిస్ీ

హైదరాబాద్, 9490942935

గ్రహాలు - క్రాంతి గతి (declination) – వతవర్ణము


భూమిపై న్నవస్థాంచేవరికి భూమి క్తాంద్రాంగా ఉాండి ఆకాశాంలో కన్నపిాంచే స్ఫర్ాచాంద్రులు,
నక్షత్రాలు, గ్రహాలు ఇతర్ ఖ్గోళ్శకల్లలు భూమి చుటూీ తిరుగుతునిట్టీగా కన్నపిసుేాంది. మనాం
భూమిపై న్నలబడి ఆకాశాన్ని పరిశీలిాంచినపుడు ఆకాశాంలో స్ఫర్ాచాంద్రులు, నక్షత్రాలు ఇతర్
గ్రహాలు వటి గమనాంను మరియు వటి స్థితిగతుల కార్ణాంగా భూమిపై వతవర్ణాంలో
జర్గబోయ్య మారుపలను స్ఫచిాంచవచుి. భూమిన్న క్తాంద్రాంగా తీసుకొన్న, ఇదే స్థద్మిాంతాంగా మన
పూర్తవకులు అయిన మహరుిలు కొన్ని వల సాంవత్రాల జ్యాతిషశాసి పరిశ్నధన ఫలితాంగా
మరియు కాల్లనుగుణాంగా రాశిచక్రాంలో గ్రహాల సాంచార్ాం, వటి స్థితి గతులను బటిీ
వతవర్ణాంలో జరిగే మారుపలను జ్యాతిష స్ఫత్రాల ద్మవరా విశేాష్ఠాంచారు. భూమిపై నుాంచి
చూస్థనపుడు ఆకాశాంలో క్రాంతిచక్రాంలో కన్నపిాంచే రాశిచక్రాం యొకక రాశుల స్థితిగతులు
గమన్నాంచవలస్థన అవసర్ాం ఉాంది.
భూమిపై వతవర్ణము :
భూమిపై వతవర్ణపర్ాంగా చూస్థనపుడు భూమధార్మఖ్ ప్రాాంతాంలో మాత్రాం సాంవత్ర్ాం
అాంత ఒక్త వతవర్ణాం ఉాంట్టాంది. భూమధార్మఖ్ నుాంచి ధృవల వైపు వళేళ కొదిా
వతవర్ణాం, ఋతువులలో మారుపలు, పగలు రాత్రి సమయాలు సమానాంగా కాకుాండ
హెచుితగుగలు ఉాంటాయి. ధృవల వదాకు వచేిసరికి వడి తగిగ శీతలాంగా ఉాండి 6 నెలలు పగలు,
6 నెలలు రాత్రి ఉాంట్టాంది. ఉతేర్ ధృవాంలో డిసెాంబర్ 22 నుాంచి జూన్ 21 వర్కు 6 నెలల పాట్ట
పగలు, దక్షణ ధృవాంలో రాత్రి. అదే విధాంగా జూన్ 21 నుాంచి డిసెాంబర్ 22 వర్కు ఉతేర్ ధృవాంలో
6 నెలల పాట్ట రాత్రి, దక్షణ ధృవాంలో పగలు ఉాంట్టాంది. మహరుిలు వీటిన్న పరిశీలిాంచిన మీదట

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
71

ఉతేర్ధృవాం మేరుపర్వతమన్న మరియు దేవతల న్నవసమన్నయు, వరికి సాంవత్ర్ాం కాలాం


ఒక దినాంగా (6 నెలలు పగలు మరియు 6 నెలలు రాత్రి) అభివరిుాంచార్న్న చెపపవచుి. అల్లగే
దక్షణ ధృవాం పాతళ్ాం అన్నయు మరియు రాక్షసులకు న్నవసమన్నయు, వీరికి కూడ సాంవత్ర్
కాలాం ఒక దినాంగా మరియు దేవతలకు వాతిర్మకాంగా అనగా దేవతలకు పగలు అయిత్య
రాక్షసులకు రాత్రి అన్న మరియు దేవతలకు రాత్రి అయిత్య రాక్షసులకు పగలు అన్న చెపాపరు. ఈ
విధాంగా భూమధార్మఖ్ నుాంచి ధృవల వైపు వళేళ కొదిా వతవర్ణాం, ఋతువులలో మారుపలు,
పగలు రాత్రి సమయాలు సమానాంగా కాకుాండ హెచుితగుగలు ఉాంటాయి. వివిధ ప్రాాంతలలో
వతవర్ణాం మరియు పగలు రాత్రి సమయాలలో త్యడలు భూమి తన అక్షాం 23 ½° కోణాంలో
వాంగి తిర్గటమే. స్ఫరుాడు ఆకాశాంలో స్థిర్ాంగానే ఉాంటాడు. కాన్న భూమిపై నుాంచి

చూస్తవరికి స్ఫరుాడు, నక్షత్రాలు మరియు ఇతర్ గ్రహాలు క్రాంతి చక్రన్నకి కొన్ని కాల్లలలో
ఉతేర్ాం వైపుగాను మరియు కొన్ని కాల్లలలో దక్షణాం వైపుగాను పయన్నసుేనిట్టీ
కనపడుతుాంది. అాందువలా జ్యాతిషపర్ాంగా చూస్థ నప్పుడు కాలగణనకు, వతవర్ణాంలో
మారుపలు గమన్నాంచడన్నకి స్ఫరుాన్న మరియు ఇతర్ గ్రహాల గోచార్ాంపై ఆధ్యర్పడవలస్థ
ఉాంట్టాంది.
క్రాంతి గతి (Declination) :
ఆకాశాంలో ర్వి ప్రయాణాం చేస్త మారాగన్ని ర్విమార్గాం లేద్మ క్రాంతి చక్రాం అాంటారు. ఈ క్రాంతి
చక్రన్నకి 8°ఉతేర్ాంగా, 8°దక్షణాంగా వర్స్థ 16°లోపలనే నక్షత్రసముద్మయాం మనకు కన్నపిస్ఫే
ఉాంట్టాంది. గ్రహగతులు కూడ ఈ పరిధలోనే ఉాంటాయి. ఈ పరిధనే రాశిచక్రాం అాంటారు.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
72

భూఅక్షాం 23½° వాంగి తిరుగుట చేత విశవమధార్మఖ్కు(భూమధార్మఖ్ను అనాంత అతీత


దూరాలకు ఉహామాత్రపు ర్మఖ్గా అనుకొాంద్మాం), క్రాంతి చక్రన్నకి 23½° సమానాంతర్ భేదాం
ఉాంట్టాంది.
భూమి ఈ విధాంగా వాంగి తిరుగుట వలా మనకు క్రాంతివృతాంలో మేష, వృషభ, మిథున,
కరాకటక, స్థాంహ, కనా 6 రాశులు ఉతేర్ రాశులుగా, తుల్ల, వృశిికాం, ధనుసు్, మకర్ాం,
కుాంభాం, మీనాం 6 రాశులు దక్షణ రాశులుగా ఉనివన్న గ్రహిాంచాలి. మిథున రాశి గరిషఠ ఉతేర్
క్రాంతిగతి/చక్రాంలోను, ధనసు్రాశి గరిషఠ దక్షణ క్రాంతి గతి/చక్రాంలోను మరియు మేష తుల్ల
రాశులు విశవమధార్మఖ్పై ఉాండును. శాసి ప్రకార్ము ఆయా రాశులలో ఉని నక్షత్రములు
ఉతేర్, దక్షణ నక్షత్రములు అగును. అల్లగే ఆయా రాశులలో సాంచరిాంచే గ్రహాలు కూడ ఉతేర్,
దక్షణ క్రాంతి చక్రాంలో సాంచరిస్ఫేనిట్టీగా గ్రహిాంచాలి. (గమన్నక: స్థయన న్నర్యన
ప్రకార్ముగా క్రాంతిగతి కూడ ప్రతి సాంవత్ర్ాం కొాంత వనకకు కదులుతూ ఉాంట్టాంది.)
భూమిపై ఒక న్నర్తుత ప్రదేశము ఉతేర్ ధృవమునకుగాన్న, దక్షణ ధృవమునకుగాన్న, ఎాంత
దూర్మునాందునిది తెలుసుకొనుటకు గాను, ఏ భూభాగాంపై ఋతుధర్ాములు, శీతోషు
వయు వరాిదులు ఎప్పుడెప్పుడు ఎాంతకాలాం ఆయా ప్రదేశములలో ముాందు వనుకలుగా
ఏర్పడుచుాండును అనే విషయాలు తెలుసుకొనుటకును వివిధ భూభాగములలోన్న
శీతోషుపరిస్థితులలోన్న భేదములను తెలుసుకొనుటకు భూమిపై అక్షాాంశముల ద్మవరా
న్నర్ుయిాంచవచుిన్న అదే విధాంగా ఆకాశాంలో ఒక నక్షత్రాం లేద్మ ఒక గ్రహాం యొకక
ఉన్నకిన్న(విశవమధార్మఖ్కు/క్రాంతివృతేాంలో ఉతర్/దక్షణ దిశలలో) గురిేాంచుటకు క్రాంతిగతి
లేద్మ డేకిానేషన్ ద్మవరా తెలుసుకోవచుి. భూమి ఏటవలుగా 23½° వాంగి ఉనిాందున స్ఫరుాన్న
యొకక క్రాంతివృతేగతి కూడ ఈ వలు మేర్ 23½°ఉతేర్ాంగాను, 23½°దక్షణాంగాను గతి
కలిగి చలిాంచుచుాండును. ఉతేర్ దిశగా స్ఫచిాంచడన్నకి డిగ్రీల ముాందు ‘+’ గురుేను మరియు
దక్షణదిశను స్ఫచిాంచడన్నకి డిగ్రీల ముాందు ‘-‘ గురుేను ఉపయోగిస్థేరు. ఇది కన్నషీాం
భూమధార్మఖ్పై 0°ల నుాంచి గరిషీాంగా ఉతేర్దక్షణ దిశలుగా ±23.5° వర్కు ఉాంట్టాంది.
స్ఫరుాడు క్రాంతి చక్రాంలో ఉతేర్దిశగా కరాకటకర్మఖ్(అక్షాాంశము)వైపుగా అనగా మకర్ాం
నుాండి మిథునాం వర్కు సాంచరిాంచు సమయాంలో భూమిపై ఉతేరార్ిగోళ్ములో స్ఫరుాన్న

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
73

కిర్ణాలు లాంబాంగా ప్రసరిాంచట కార్ణాంగా అచిట వసవికాలాం మరియు దక్షణార్ిగోళ్ములో


స్ఫర్ాకిర్ణాలు ఏటవలుగా ప్రసరిాంచుట చేత అకకడ శీతకాలాం ఉాంట్టాంది. అల్లగే ర్వి క్రాంతి
మార్గాంలో దక్షణదిశగా మకర్ర్మఖ్(అక్షాాంశము) వైపుగా గోచరిసుే నిప్పుడు అనగా కరాకటక
రాశి నుాంచి ధనుసు్ రాశి వర్కు సాంచరిాంచు సమయాంలో భూమిపై ఉతేరార్ిగోళ్ములో
స్ఫరుాన్న కిర్ణాలు ఏటవలుగా ప్రసరిాంచుట కార్ణాంగా ఉతేరార్ిగోళ్ాంలో వర్ి, శీతకాలాం
మరియు దక్షణార్ిగోళ్ములో స్ఫర్ాకిర్ణాలు లాంబాంగా ప్రసరిాంచట చేత అకకడ వసవికాలాం
ఉాంట్టాంది. ముఖ్ాాంగా భూమిపై భూతలాం ఎకుకవ భాగాం ఉతేరార్ిగోళ్ాం వైపు, సముద్రాలు,
జలాం దక్షణార్ిగోళ్ాం వైపు ఉనియి.

స్ఫరుాడు – క్రాంతి గతి – వతవర్ణము :


స్ఫరుాన్న క్రాంతిగతిన్న గమన్నాంచినపుడు మార్ి 21న స్ఫరుాడు భూమధార్మఖ్పై ఉనిపుడు
క్రాంతి గతి(డేకిానేషన్) కూడ భూమధార్మఖ్పైనే 0° ఉాండును. గనుక ఈ దినమున భూమి
అాంతయు పగలు రాత్రి సమాంగా ఉాండును(మేష సాంక్రమణాం 0°). కావున ఈ ర్మజును ‘వసాంత
విషవతుే’ అాంటారు. ఈ ర్మజు నుాండి క్రమ క్రమముగా స్ఫర్ా క్రాంతిగమనము భూమధార్మఖ్ను
ద్మటి ఉతేర్ దిశగా కరాకటకర్మఖ్ వైపుగా (మార్ి 21 నుాండి జూన్ 21 వర్కు )
చలిాంచుచుాండును. ఇట్టా గరిషీాంగా 23½° ఉతేర్ముగా అనగా మేషాం నుాండి మిథునాంతాం
వర్కు చలిాంచి అట్టనుాండి తిర్మగమిాంచును. ఈ సమయాంలో మనకు వసవికాలాం ఉాండును.

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
74

ఉతేర్ముగా గరిషీ ప్రమాణమగు 23½° దూర్ము చలిాంచునపపటికి భూమి స్ఫరుాన్న చుటిీ


వచుిటలో కరాకటక రాశి ఉదయిాంచును. కరాకటక ఆర్ాంభముతో ర్వి యొకక క్రాంతి
ఉతేర్ముగా గరిషఠ దూర్ాం వళిా , తిరిగి అట్టనుాండి దక్షణాభిముఖ్ముగా తిర్మగమిాంచును.
కనుకనే కరాకటక సాంక్రమణాంతో దక్షణాయనము ప్రార్ాంభాం జూన్ 21న అయినదిగా
చెప్పుకొాంట్టనిము. ఇకకడి నుాంచి వసవికాలాం తగుగముఖ్ాం పట్టీను. ఇకకడి నుాండి స్ఫరుాడు
క్రాంతిగతి తిరిగి భూమధా ర్మఖ్పై రావలస్థ ఉనిది కనుక భూమధా ర్మఖ్పై వచుిటకు మర్ల
మూడు మాసముల(జూన్ 21 నుాండి సెపెీాంబర్ 23 వర్కు) వావధ పట్టీను. అవ కరాకటక,
స్థాంహ, కనా మాసములు. కనా మస్థాంతమై తుల్లరాశి ఉదయిాంచుటతో పాట్ట క్రాంతి గతి
భూమధార్మఖ్పై ఉాండును. కనుకనే ఈ దినము సెపెీాంబర్ 23న కూడ భూమిపై అన్ని
ప్రాాంతలలో పగలు రాత్రి
సమముగా ఉాండును. కావున
ఈ దినమును ‘శర్త్
విషవతుే’ అన్న పిలుస్థేరు.
ఇకకడి నుాంచి మాంచుకాలాం
ఆర్ాంభాం అవుతుాంది.
సెపెీాంబర్ 23 నుాంచి ర్వి
భూమధార్మఖ్ను ద్మటి
క్రమక్రమముగా దక్షణాం వైపుగా 23½° చలిాంచును. ఈ గతి పూరిే యగుటకు మరి మూడు
మాసములు అనగా సెపెీాంబర్ 23 నుాంచి డిసెాంబర్ 22వర్కు పట్టీను. అవి తుల్ల వృశిిక
ధనుసు్ మాసములు. మకర్ మాస్థర్ాంభముతో ర్వి క్రాంతిచక్రాంలో గరిషఠ దక్షణ దిశకు
ప్రయాణిాంచి అట్టనుాండి తిర్మగమిాంచుట వలన ఉతేరాభిముఖ్మగును. గనుక ఈ దినము
నుాండియ్య ఉతేరాయనము ప్రార్ాంభమగును. ఉతేరాభిముఖ్ముగా భూమధా ర్మఖ్పై వచుిటకు
మర్ల మూడు మాసముల వావధ పట్టీను. మకర్, కుాంభ, మీన మాసములు. ఇకకడి నుాంచి
మర్ల ఉషుబలాం పెరుగును. ఈ విధాంగా స్ఫరుాన్న క్రాంతిగతి భేదము వలానే ఉతేరాయన
దక్షణాయనములు అనునవి ఏర్పడుచునివి అన్న సపషీమగుచునిది.
భార్తదేశాం వతవర్ణాం గమన్నస్తే మన దేశాం భూమిపై భూమధార్మఖ్కు ఉతేరాన 8° నుాంచి

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
75

40° అక్షాాంశముల మధాలో మరియు మన ఉభయ తెలుగు రాష్ట్రాలు 12° నుాండి 23°ల ఉతేర్
అక్షాాంశము వర్కు ఉతేరార్ిగోళ్ాం వైప్ప ఉనిాందున మకర్ మాసాం నుాండి మీనాంతము వర్కు
3 నెలలు(జనవరి నుాంచి మారిి వర్కు) మనకు ర్వి యొకక ఉషుబలము క్రమక్రమముగా
అభివృదిి అగుచు మేషము నుాండి మిథునాంతము వర్కు 3 నెలలు (ఏప్రల్ నుాంచి జూన్ వర్కు)
క్రమవృదిిలో అధక ఉషోుగ్రత కలుగుచుాండును. కరాకటకాది కనాాంతము వర్కును తిరిగి 3
నెలలు(జూలై నుాంచి సెపెీాంబర్ వర్కు) క్రమక్రమముగా తగుగచు వచిి తుల్ల ప్రార్ాంభమునటికి
సమశీతోషుములు అట్టనుాండి ధనుసు్ వర్కు 3 నెలలు(అకోీబర్ నుాంచి డిసెాంబర్ వర్కు)
క్రమక్రమముగా ఉషుబలాం క్షణిాంచి శీతబల్లధకామగుచుాండును.
ర్వి క్రాంతి భూమధార్మఖ్ను ద్మటి ఎనివ భాగమును సమీపిాంచుచుాండున్న ఆయా
అక్షాాంశాలలోన్న భూమిపై ఉషుము ఎకుకవ అగుచుాండును. ఈ ప్రకార్ముగా వివిధ
ప్రాాంతలలో వతవర్ణపర్ాంగా వివిధ ఋతువులు యుాండుట మరియు ఋతుపవనలు
ఏర్పడుటలో వాతాస్థలు ఏర్పడుట జరుగును. ఈ వాతాస్థల కార్ణాంగానే వివిధ ప్రదేశాలలో
సస్థానుకూలములగు వర్ిములు వివిధ కాల వాతాసముతో కురియుచుాండును.
అల్లగే వివిధ గ్రహాల క్రాంతి గతిన్న పరిశీలిాంచి నప్పుడు స్ఫరుాన్నల్లగానే విశవభూమధార్మఖ్కు
23½°ఉతేర్ాంగాను, 23½°దక్షణాంగాను ఒక న్నరిాషీ కాలాంలో గోచరిస్ఫే ఉాంటాయి. గురువు
శన్న రాహుక్తతువులు మినహాయిాంచి మిగత గ్రహాలు అయిన బుధ మరియు శుక్ర గ్రహాలు
స్ఫరుాన్నకి దగగర్గానే, స్ఫరుాన్నతో పాట్ట 2/3 రాశుల పరిధలో సాంచరిస్ఫే ఉాంటాయి. శ్రీ B.
V. రామన్ జ్యాతిష పరిశ్నధన ప్రకార్ము అధక గ్రహాలు క్రాంతి చక్రాంలో గరిషఠ దక్షణ క్రాంతిగతి
వైపుగా అనగా గ్రహాలు కరాకటకాం నుాంచి ధనుసు్ వైపుగా సాంచరిాంచు సమయాంలో భూమి
యొకక ఉతేరార్ిగోళ్ాంలో వరాిలు మరియు అధక శీతల ప్రభావము ఉాండునన్న మరియు
దక్షణార్ిగోళ్ాంలో అధక ఉషోుగ్రతలు ఉాండునన్న, అదే విధాంగా అధక గ్రహాలు క్రాంతి చక్రాంలో
గరిషఠ ఉతేర్ క్రాంతి గతి వైపుగా అనగా మకర్ాం నుాంచి మిథునాం వైపుగా సాంచరిాంచు
సమయాంలో భూమి యొకక ఉతేరార్ిగోళ్ాంలో అధక ఉషోుగ్రతల ప్రభావము ఉాండునన్న తన
పరిశ్నధనల ద్మవరా ప్రతిపాదిాంచారు. ఉద్మహర్ణకు గత మూడు సాంవత్రాలు(2017, 2018
మరియు 2019) గమన్నస్తే గురువు మరియు శన్న గరిషఠ దక్షణ క్రాంతి గతి వైపుగా ధనుసు్
రాశిలో సాంచరిస్ఫే ఉనియి. వీటితో మిగత గ్రహాలు అనగా ర్వి, మిగత గ్రహాలు ధనసు్రాశి

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి
76

వైపుగా సాంచరిాంచు సమయాంలో అనగా ద్మద్మపుగా గరిషఠ దక్షణ క్రాంతిగతికి దగగర్గా


ఉనిపుడు భూమి యొకక ఉతేరార్ిగోళ్ాంలో అధక చలి మరియు ఉతేర్ దిశ శీతల ప్రాాంతలలో
మాంచు వరాిలు మరియు మాంచు తుఫ్లనులు మరియు దక్షణార్ిగోళ్ాంలో అధక ఎాండలు/అగిి
ప్రమాద్మలు కలిగినవి. అదే విధాంగా ఈ జరుగుతుని శార్వర్త నమ సాంవత్ర్ాంలో(2020 - 21)
కూడ చలికాలాంలో (డిసెాంబర్ మరియు జనవరి నెలలలో) అధక చలి మరియు ఉతేర్ దిశ
శీతలప్రాాంతలలో మాంచు వరాిలు/తుఫ్లనులు ఉాంటాయి. అల్లగే బృహత్ సాంహిత ప్రకార్ాం
వివిధ గ్రహాలు వివిధ నక్షత్రాలలో మరియు రాశులలో సాంచరిాంచునపుడు ఇచేి ఫలితలను
పరిశీలిస్తే, శుభ గ్రహాలు దక్షణ క్రాంతి చక్రాంలో సాంచరిాంచు సమయాంలో అశుభ ఫలితలు,
ఉతేర్ క్రాంతి చక్రాంలో సాంచరిాంచు సమయాంలో శుభ ఫలితలను మరియు అశుభ గ్రహాలు
వాతిర్మక ఫలితలు ఇస్థేయన్న స్ఫచిాంచారు. ఇదే సమయాంలో వివిధ గ్రహతతవలు, స్థితి
గతులు, రాశి తతవలు మరియు ఇతర్ గ్రహ సాంబాంధ్యలు కూడ పరిగణనలోకి తీసుకొన్న
పరిశీలన చేయవలస్థ ఉాంట్టాంది. ఋతుపవన, సస్థానుకూల కాల్లదులను చెప్పుకోవలెనని
ఈ క్రాంతిగతుల యొకక జాఞనము చాల్ల అవసర్ము.

శుభాభినాందనలు
కర్మన మహమాారి ప్రపాంచ దేశాలను పటిీపీడిాంచి కుదుపుతుని సమయములో -అనేక వైదిక
సాంఘములు - పీఠములు ఆశ్రమములు వరి వరి శకాేానుస్థర్ము భగవత్యపరర్ణ తో - గాయత్రీ
మహామాంత్ర జపము , పాంచాక్షర్త , అషాీక్షర్త , ద్మవదశాక్షర్త, మహామృతుాాంజయ, ధనవనేరి, లలిత
సహస్రనమ , విష్ణు సహస్రనమ మాల్లమాంత్ర, రామర్క్షాస్ట్రేత్ర ములు - ఇతాది అనేక లోకర్క్షణ
కార్ాక్రమములతో సమాజస్తవ చేస్థన , చేయుచుని సమసే సతుపరుష్ణలకు ( స్టి పురుష భేదము లేక
అాందరూ ) ఈ పత్రికద్మవరా శుభాభినాందనలు తెలుపుతునిము. ముఖ్ాముగా "జయభార్తి " వవటా్ప్
గ్రూపులలో సవచిాందాంగా పాలగన్న లోకకళ్ళాణార్ిము వరివరి ప్రీతిననుసరిాంచి జపములు చేస్థన
సద్మచార్ సాంపనుిలైన విశాల హృదయులకు ప్రత్యాకాంగా శుభాభినాందనలు తెలుపుతునిము.

శ్రీ గాయత్రి

సనతన ధర్ా పరిషత్ - శ్రీ కృషు గాయత్రీ మాందిర్ాం జూలై 2020 – శ్రీ గాయత్రి

You might also like