You are on page 1of 85

October 2020

శ్రీ గాయత్రి
Sree Gayatri

అంబా శంభవి చంద్రమౌళి రబలా ~ పర్ణా ఉమాపారవతీ


కాళీ హైమావతీ శివాత్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్ా లక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవత్య భగవతీ శ్రీ ర్ణజ్ర్ణజేశ్వరీ
Spiritual & Astrological Free Online Monthly
Magzine.
2

శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక – జ్యాతిష మాస పత్రిక
(తెలుగు – ఆంగా మాధామం )

సంపుటి:3 సంచిక:1 0 ఈ సంచికలో


సపందన 04
ఆశ్వయుజ్ (అధిక) పూరిామ - నిజ్.ఆశ్వయుజ్ సంపాదకీయం సెపోంబర్ 2020 06
నితామానస షోడశోపచార పూజ్ ....శ్రీశ్రమద 08
పూరిామ
ఆధ్యాతిమక ఉననతికి …. డా.చెరుకుపలిా 15
తుహినగిరి వంశ్ ధవజ్ పటి - ఏం.భువనేశ్వరి 16
సనాతన ధరమ పరిషత్-శ్రీ మోక్షదావర కవాటపాటన కరీ – జ్యం 21
ప్రసాానత్రయ పారిజాతం - బ్ర.శ్రీ. యలాంర్ణజు 23
కృషా గాయత్రీ మందిరం యా దేవీ సరవభూతేషు … - పీసపాటి 26
దురాభా దురగమా దుర్ణగ… సంధా యెలాాప్రగడ 29
ప్రచురణ - సంపాదకతవం 108 దివాక్షేత్రాల సమాచారం – 4 – కిడాంబి 33
దేవీ ఉపాసన దేనికి ? – కే.లీలా కుమారి 38
వి. యన్. శస్త్రి ప్రశోనతీరమాలిక – అక్టోబర్ 2020
శ్రీ చామండేశ్వరీ దేవి - ఏ.వి.బి. సుబాార్ణవు
41
49
కాశీ మహా క్షేత్ర వైభవం-10 – మోహనశ్రమ 52
మానేజంగ్ ట్రస్టో మహాచతుషషష్టోక్టటియోగినీ – గొట్టోమకకల 56
సహకారం దేమడు - స్త్ర. భారగవ శ్రమ 58
మఖ్ా హోమాలు ప్రయోజ్నాలు – చంద్రశేఖ్ర్ 66
జె.వంకటాచలపతి
ఆధ్యాతిమక – జ్యాతిష విశేషాలు-అక్టోబర్ 20 69
ఉదయ్ కారీీక్ పప్పు అంతరిక్ష విశేషాలు-1 - డా.మామిళ్ళపలిా 70
ఫ్లాట్ నం.04, జాస్త్రమన్ టవర్, ఎల్ & టి - వైదా జ్యాతిషం – 6 వ భాగం – స్త్రబిఆర్కే 75
నవ రత్యనలు-1 – ఫణిశ్రమ 82
శేరీన్ కంటీ, గచిిబౌలి, హైదర్ణబాద్ –32
తెలంగాణ - ఇండియా

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
3

శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక - జ్యాతిష మాస పత్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధ్యాతిమక – జ్యాతిష మాస పత్రిక
సంపాదక వరగం

బ్రహమశ్రీ సవిత్యల శ్రీ చక్ర భాసకర ర్ణవు, గాయత్రీ ఉపాసకులు ,


వావసాాపకులు – అధాక్షులు -- అక్షరక్టటి గాయత్రీ శ్రీ చక్ర పీఠం ,
గౌతమీ ఘాట్, ర్ణజ్మండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస పత్రిక సలహా సంఘ అధాక్షులు
సెల్: 99497 39799 - 9849461871

V.N. Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A (PhD) Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com (CAIIB), Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-Vastu Monthly
Magazine, Hyderabad.
Sectional Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE
KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8247450978

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
4

సపందన: అక్టోబర్ 2020

01 G.K.Mani: Thank you very much for forwarding regularly the e-


Magazine to me. It is a wonderful experience to have very good
enlightened articles worth reading. All the very best to the entire Team
and God Bless every one.
Ram Mynampati: I came across the September issue of this monthly PDF
02
recently. I wanted to express my sincere appreciation to you for bringing
out such a wonderful magazine full of interesting articles. Needless to say
this will go a long way in rekindling the interest of people in matters of the
divine. I would be greatly obliged if you can send me the earlier issues of
this magazine and also include me in the distribution list of people who
receive this regularly.
Saraswathi, Teacher, Medak. సెప్ోంబర్ సంచికలో ఓంకారం గురించి కాలభైరవ
03
సావమి గురించిన విషయాలు చాలా గొపపగా ఉనానయి.శ్ంఖ్మ గురించి కొతీవిషయాలు
తెలుసుక్టగలిగామ ఈ సంచిక అపురూపంగా ఉంది .అయోధాలో ర్ణమాలయనిర్ణమణం
ఆలయ గత చరిత్ర తెలుకునానమ.
K.S.Venugopalan:900058853: శ్రీకృషుాడు శ్రీమద్ భాగవతంలో ఉదధవుడికి భకిీకి సంబంధించి
04
చాలా విషయాలు చెపాీడు. ఆయనకు ఉదధవుడు అంటే చాలా ఇషోం. దేవదేవుని ఇషో సఖుని గురించి
వరిాంచిన శ్రీ పీసపాటి గిరిజ్ మనోహర్ శస్త్రి ధన్యాలు.
“ఓంకారం బిందు సంయుకీం”లో శ్రీ మండపాక ఆంజ్నేయ మూరిీ ఓంకారం గురించి గొపప వివరణ
ఇచాిరు. ప్రణవమనకు పూర్ణవచారుాలు ప్రసాదించిన వివరణన్య కూడా ఇచిట పందుపరుసుీనానన్య..
అకారమ ఉకారమ కూడినప్పుడు గుణసంధి వచిి "ఓ" అగున్య. దాని తర్ణవత "మ" కార మననది. కావున
ప్రణవమ అకార ఉకార మకారమ లనెడి మూడక్షరమలుగా ఉననది. శ్ృతియందు "ఓమితేాకాక్షరమ్" అని
ప్రణవమన్య చెప్పపయుండగా, ఇచిట మూడక్షరమలుగా విడదీస్త్ర చెప్పుట తగునా అని కొందరు శ్ంకిపవచుి.
ఇందు సంహితకారమని, అసంహితకారమని రండు క్రమమలు ఉననవి. సంధినందిన ఆకారమన్య
సంహిత్యకారమనియు, విసంధిగా న్యండు ఆకారమన్య అసంహిత్యకారమనియు చెప్పుదురు.
అసంహిత్యకారమగా గొనినప్పుడు ప్రణవమ ఒకొకకక అక్షరమ ఒకొకకక పదమ కావున మూడు పదమలు
మూడు అరామలున్య తెలుపున్య. సంహిత్యకారమగా తీస్త్రకొననప్పుడు ఏకాక్షరమగాన్య, ఏకపదమగాన్య,
ఏకారధమగాన్య తెలుపుచుననది. "ఓమితేాకాక్షరమ్" అని చెప్పపన శ్ృతికి దీని సంహిత్యకారమ కారణమ

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
5

చింతపటా వంకట రమణా చారి, హైదార్ణబాద్: శ్రీ గాయత్రి సెప్ోంబర్ సంచిక లోని అనిన
05
అంశలు, శీరిషకలు చాలా బాగునానయి. ఉదధవుని చరిత్ర కళ్ాకు కటిోనట్టోగా వివరణాతమకంగా
అరావంతంగా కొనసాగింది. శ్రీకృషుాని స్ననహితుడు అనగానే కుచేలుడు మాత్రమే అందరికీ
గురుీకు వసాీడు. ఉదధవుడు కూడా ప్రాణ స్ననహితుడు అని, శ్రీ కృషుాని పై ఉదధవునికి గల ప్రేమ
వాతసలాానిన శ్రీ పీసపాటి గిరిజా మనోహర శస్త్రి గారు చాలా చకకగా వివరించారు.
బృందావనానికి వళిా తన తలిాదండ్రులన్య మెప్పపంచగల ఏకైక వాకిీ ఉదధవుడే అని గ్రహించి,
తలిాదండ్రుల పటా, గోప్పకల పటా, బృందావనం పటా తనకు గల ప్రేమన్య, త్యన్య పందిన అనిన
అన్యభవాలన్య ఉదధవుడికి చెప్పప తోలడం, కృషుాని మాటతో ఉదధవుడు బృందావనం వళ్ాగానే
తన కొడుకు శ్రీకృషుాడే బృందావనం వచాిడననంతగా సంతోషపడి నంద యశోదలు
ఉదధవునికి శ్రీకృషుాని వలెనే సకల పరిచరాలు చేస్త్ర విందు భోజ్నానిన ఏర్ణపట్ట చేశరు. రేపలెా
న్య విడిచిన తర్ణవత కృషుాడు తలిాదండ్రులన్య జాాపకం చేసుీనానడా? అని ఉదధవుని అడుగగా,
ఉదధవుడు ఈ విధంగా చెపాీడు శ్రీకృషుాడు తలిాదండ్రులన్య ప్రతినితామ గురుీకు చేసుకుంటాడని
గోప్పకలన్య స్ననహితులన్య ఎలాప్పుడూ మరిచిపోడని భగవంతుని అవత్యరమే మానవ
రూపంలో బలర్ణమకృషుాలు గా జ్నిమంచారని కొదిి రోజులలో మీ వదికు వసాీరని ఉదధవుడు
తెలియజేయగా చాలా సంతోష పడత్యరు తలిాదండ్రులు నంద యశోద లు. గోప్పకలు కూడా
ఉదధవుని చూస్త్ర చాలా సంతోషపడి తమ మనసులన్య శంత పరచుకుంటారు.ఉదధవుడు శ్రీ
కృషుాని స్ననహ సంబంధ్యనిన చాలా చకకగా వివరించారు. ప్పలాలకు కూడా చాలా అరామయ్యా
విధంగా శస్త్రి గారి రచన ఉంది శస్త్రి గారికి అభినందనలు, పత్రిక
యాజ్మానాానికిధనావాదమలు..

మకిీ - జీవన్యమకిీ -కరమలు

ఎంతలేదన్యకొననన్య 'కరమలు 'చేయునపుడు దేహాభిమాన రూపంలో కరీృతవమ తపపదు.


కన్యక ఇవి ' పరమేశ్వర్ణరపణ బుదిితో ' వైర్ణగాపూరవకమగా చేయబడినచో ' చితీశుదిధ'
దావర్ణ జాానమనకు దారి తీయున్య. జాానమననే కైవలామ. లేదా జాానమే కైవలామ.

..స్నకరణ: సనాతన ధరమ

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
6

लौकििानाां कि साधूनाां, अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पनु राद्यानाां, वाचमर्थोsनध
ु ावकर् ।।
(భవభూతి కృత ఉతత రరామచరితం)

లౌకికులయిన సతుపరుషులు భావప్రకటననిమితీం భాషన్యపయోగిసాీరు.


కానీ మహరుషలమాటన్య భావం అన్యసరిసుీంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

విజ్యదశ్మి
పండుగలు ఆయా జాతుల సంసాకర బిందువులు – సంసృతీ ప్రతిబింబాలు కూడాన్య. వాటి
ఆంతరంగిక భావానిన నేటితరం పూరిీగా గ్రహించవలస్త్ర వుంది. మన జాతీయ జీవనవిధ్యనం
లో కూడా పండుగలకు సుదీరఘమైన చరిత్ర ఉంది. సమాజ్ంలో స్ననహం, సంఘటిత శ్కిీ, దేశ్భకిీ,
ఆధ్యాతిమక భావనలన్య ప్ంపదిసాీయి. ఆశ్వయుజ్ శుదధ దశ్మిని విజ్యదశ్మి అని, దసర్ణ
అని వావహరిసాీం. మన శసాిలలో, పుర్ణణాలలో, మన పరంపర్ణగత జీవితంలోనూ
విజ్యదశ్మికి ఉనన మర్ణాద, గౌరవం, ప్రామఖ్ాత ఎంతో విలువయినది. దశ్మికి మందు
నవర్ణత్రులు జ్రుగుత్యయి. అంటే ఆశివయుజ్ శుదధ పాడామి న్యండి నవమి వరకూ సకలలోక
జ్ననియైన ఆదిపర్ణశ్కిీ యొకక అవత్యర్ణలన్య రోజు కొకకటి చొప్పున పూజస్తీ పదవనాడు
విజ్యదశ్మిని జ్రుపుకుంటాం. ఈ ఆదిశ్కిీ అపర్ణజత్య దేవియట. అంటే పర్ణజ్యం
ఎరుగనిది. అప్రతిహతయట. అంటే ఎదురులేనిది. విజ్యశీలమైనది. విజ్యమల నిచుినది.
ఈ పండుగ సందరభంగా శ్సాిసి పూజ్లు జ్రుగుత్యయి. సాయంత్రం స్టమోలాంఘనం చేసాీరు.
అంటే పలిమేరలు దాటడం. పలిమేరలు దాటి గరుడ దరశనం చేసుకొని తిరిగి వసాీరు.
ఈనాడే శ్మీ (జ్మిమ) వృక్షానిన పూజసాీరు. జ్మిమని అగినగరభ అని కూడా అంటారు. “శ్మీ
శ్మయతే పాపం, శ్మీ శ్త్రు వినాశ్నీ” అని సమరిసాీరు. విజ్యదశ్మి సందరభంగా
ర్ణమలీలలు ప్రదరిశంచడం, ఆయుధ క్రీడలు జ్రపడం అనాదిగా ఆచారంలో ఉంది.
విజ్యదశ్మితో సంబంధంగల ప్రతిగాథలోనూ ఇహపర శ్కుీల సమనవయం కనిప్పసుీంది.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
7

జ్గతుీలోని ఆసురీశ్కిీకీ, దైవీశ్కిీకీ సంభవించే పోర్ణటం లో దైవీ శ్కిీకి విజ్యమ లభిసుీంది.


పరంపర్ణగతమైన మానవ మర్ణాదన్య ఉలాంఘంచి, ఏ బలమూ తన నిరాయానిన ప్రపంచం మీద
రుదిలేదు. జాతిని నడిప్పంచేది ఆయా జాతుల సవభావం. అది ఒకక రోజులో వచేిది కాదు.
అంతరీానంగా ఎప్పుడూ ఉంట్టంది. ఎంతవరకూ ఆ సవభావానికి విఘాతం కలగదో,
అంతవరకూ ఎనిన కషాోలనైనా భరిస్తీ, మన్యగడ సాగిసుీంది. ఆ సవభావానిన అవమానిస్నీ, ఆ
జాతి మొతీం ఒకకటై అంతరీానంగా ఉనన సరవశ్కుీలన్య క్రోడీకరించుకొని ఆక్రోశిస్తీ లేసుీంది.
మహాశ్కిీగా ఆవిరభ విసుీంది.
ప్రపంచంలో అతిపుర్ణతన, సనాతన ధరమం హైందవం. హిందూతవం ఒక మతం కాదు. జాతిని
నడిప్పంచే ఒక స్తూరిీ. దీనికి ఆయువుపట్టో మన భారతదేశ్మే. అది విడుచుకుంటే ఈ
ప్రపంచంలో మనకెకకడ సాానం? మన సంసృతీ, సంప్రదాయాలకు అనేక దేశలు
ఆకరిషతమవుతునానయి. వాటికి మన దేశ్మే నాయకతవం వహించాలని క్టరుకుంట్టనానయి.
ఇట్టవంటి సమయంలో మనం, మనమధా ఉనన విభేదాలన్య, సావర్ణానిన వదలి దేశ్ం యావత్తీ
ఒకకటిగా లేవాలి. ఆ ఒకకటిగా నడిప్పంచే నాయకులు మందుండాలి. హైందవమే లేనినాడు
ప్రవచనాలకు ఏది సాానం? పీఠాధిపతులు ఎకకడ?
సవతంత్రం వచిినా ఆతమ విసమృతిలో ఉనానం. మన భారతదేశ్ స్టమలన్య కాపాడుక్టవలస్త్రన
అవసరం ఏరపడింది. ఇంకా చెపాపలంటే జారవిడుచుకునన భూభాగానిన తిరిగి పందవలస్త్రన
అవసరం ఉంది. ఒకప్రకక పాకిసాీన్య, ఇంక్టప్రకక డ్రాగన్ చైనా బుసలు కొడుతునానయి. పోనీలే
అని ఊరుకుంటే మొదటికే మోసం వసుీంది. పాకిసాీన్య గాని, చైనా గాని మనదేశ్ం వైపు
చూడడానికే భయపడేలా జాతి యావత్తీ ఒకకటిగా నిలవాలి. ఆదారిలో నడిప్పంచే
నాయకులకు వననంటి నిలబడాలి. ఆ చైతనాానిన పందిననాడు, మనం అందరూ ఒకకటే.
అప్పుడు విభేదాలు ఉండవు.
అట్టవంటి స్తూరిీని ఈ విజ్యదశ్మి న్యంచి పందుదాం. మన జాతిని ప్రపంచంలో సగరవంగా
నిలబెడదాం.

.. మీ, వి.యన్. శస్త్రి, మానేజంగ్ ఎడిటర్.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
8

శ్రీమంత్రమాతృకాపుషపమాలా సీవం
(శ్రీమచఛంకరభగవత్యపదాచారా విరచితం)

వాాఖ్యాత: శ్రీశ్రమద. 91103 80150

ఉపచారం: స్త్రంహాసనం;
కలోాలోలాస్త్రత్యమృత్యబిధలహరీ మధ్యా విర్ణజ్నమణి
దీవపే కలపక వాటికా పరివృతే కాదంబవాట్టాజ్్వలే
రతనసీంభసహస్ర నిరిమత సభామధ్యా విమానోతీమే
చింత్యరతన వినిరిమతం జ్నని తే స్త్రంహాసనం భావయ్య 1

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
9

భావం: ఉపపంగుతునన అమృతసమద్రం మధాలో ప్రకాశించే మణిదీవపంలో, కలపతరువులచేత


ఆవరించబడియునన, గొపప కదంబోదాానవనంలో, రతనమలతో నిరిమంచబడిన సహస్ర
సీంభమలు కలిగిన సభామధాంలో విర్ణజలేా భవనపైభాగంలో చింత్యమణి రత్యనలతో
నిరిమంచబడిన స్త్రంహాసనానిన నీకు సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: ధ్యానం;
ఏణాంకానల భాన్యమండల లసచ్ఛ్ఛీచక్రమధ్యాస్త్రాత్యం
బాలారకదుాతిభాసుర్ణం కరతలైః పాశంకుశౌ బిభ్రతీం
చాపం బాణమప్ప ప్రసననవదనాం కసుంభవసాినివత్యం
త్యం త్యవం చంద్రకలావతంస మకుటాం చారుస్త్రమత్యం భావయ్య 2
భావం: చంద్రుని వనెనలలతోన్య, స్తరామండలాలతోన్య ప్రకాశించే శ్రీచక్రమధాంలో ఉంటూ,
బాలభాసకరుని కాంతులతో వలుగుత్త, నాలుగు చేతులయందు పాశ్మన్య, అంకుశ్మన్య,
బాణమన్య, ధనసుసన్య ధరించి ప్రసననవదనయై ఎఱుపురంగు పట్టోవసాినిన ధరించి,
చంద్రకళ్తో కూడిన కిరీటంతో ప్రకాశించే మఖ్యరవిందం కలిగిన తలీా! నిన్యన మనసార్ణ
ధ్యానిసుీనానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: ఆసనం, అరఘయం, ఆచమనం:
ఈశనాది పదం శివైక ఫలకం రత్యనసనం తే శుభం
పాదాం కుంకుమ చందనాది భరితైరరఘయం చ రత్యనక్షతైైః
శుద్ధర్ణ
ధ చమనీయకం తవజ్లరభకాీయ మయా కలిపతం
కారుణాామృతవారిధ్య తదఖిలం సంతుషోయ్య కలపత్యమ్ 3
భావం: దయాసమద్రుర్ణలన ఓ తలీా! బ్రహమ, విషుా, ఈశ్, రుద్రులన్య మంౘపు క్టళ్లాగాన్య,
సదాశివుడు మంౘఫలకంగాన్య అమరియునన రతనపు ఆసనానిన నీకు
సమరిపంచుకొన్యచునానన్య. కుంకుమచందనాలతో కూడిన పాదాానిన, రత్యనక్షతలతో కూడిన
అర్ణఘయనిన, సవచఛమైన జ్లమన్య ఆచమనం క్టసమ నీకు సమరిపంచుకొన్యచునానన్య. దయతో
స్టవకరించుమ తలీా!
ఉపచారం: సాననం;
లక్షేాయోగిజ్నసా రక్షిత జ్గజా్లే విశలేక్షణే

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
10

ప్రాలేయాంబుపటీర కుంకుమ లసతకరూపరమిశ్రోదకైైః


గోక్షీరైరప్ప నారికేళ్సలిలైః శుదోధదకైరమంత్రితైైః
సాననం దేవి ధియా మయై తదఖిలం సంతుషోయ్య కలపత్యమ్ 4
భావం: ఎలాప్పుడూ యోగిపుంగవులచేత దరిశంచబడుత్త, సువిశలమైన నేత్రాలతో ఈ
జ్గతుీన్య రక్షించే ఓ తలీా! వేదమంత్రాలతో మంత్రించబడిన మంచువలె తెలానైన, కరూపరం
కలిప్పన నీటితోనూ, నారికేళ్సలిలమలతోనూ, పవిత్రమైన సవచఛజ్లమలతోనూ నీ సాననం
కొరకు జ్లమన్య సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: వసిం, యజ్యాపవీతం;
హ్రంకార్ణంకిత మంత్రలక్షితతనో హేమాంచలాతసంచితైైః
రతెధనరుజ్్వల మతీరీయ సహితం కసుంభవర్ణాంశుకం
మకాీసంతతి యజ్ాస్తత్రమమలం సౌవరాతంత్తదభవం
దతీం దేవి ధియా మయై తదఖిలం సంతుషోయ్య కలపత్యమ్ 5
భావం: హ్రంకారమనే మంత్రానికి అంకితమైయుండి, ఆ మంత్రోపాసకులకు దరశనమిచేి ఓ
తలీా! బంగారపుటంచులుగల, ప్రకాశ్వంతమైన రత్యనలచే పదగబడిన ఉతీరీయమతో
కూడిన వసిమన్య, బంగారుతంతువులతో కూరిబడిన సవచఛమైన మత్యాలతో కూడిన
యజ్ాస్తత్రమన్య సభకిీకమగా నీకు సమరిపంచుకొన్యచునానన్య. స్టవకరించుమ తలీా!
ఉపచారం: ఆభరణం;
హంసైరపాతిలోభనీయగమనే హార్ణవళీమజ్్వలాం
హిందోళ్దుాతి హీరపూరిత తరే హేమాంగదే కంకణే
మంజీరౌ మణికుండలే మకుటమపారేాందు చూడామణిం
నాసామౌకిీకమంగుళీయ కటక కాఞ్చిమప్ప స్టవకురు 6
భావం: ర్ణజ్హంసలన్య పరిహస్త్రంచే గమనంగల ఓ జ్ననీ! ప్రకాశించే హార్ణలూ,
నవరతనఖ్చితమైన సువర్ణాంగదకంకణాలూ, మంజీర, మణికుండల, కిరీట,
చంద్రరేఖ్తోకూడిన చూడామణి, నాసామౌకిీకమ, రత్యనంగుళీయకాలు, బంగారు వడాాణం
మొదలన ఆభరణమలన్య నీకు సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: గంధం, తిలకం, కాట్టక;

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
11

సర్ణవంగే ఘనసార కుంకుమఘనశ్రీగంధపంకాఙ్కకతం


కస్తీరీతిలకం చ ఫ్లలఫలకే గోరోచనాపత్రకం
గండాదిరశనమండలే నయనయోరిివాాంజ్నం తేఽచితం
కంఠాబ్జ్ మృగనాభిపంకమమలం తవతీపీతయ్య కలపత్యమ్ 7
భావం: పచికరూపరం, కుంకుమపూవుతో కూడిన శ్రీగంధలేపనానిన నీయొకక
సర్ణవంగమలయందు సమరిపంచుకొన్యచునానన్య. నీ లలాటదేశ్ంలో కస్తీరీతిలకానిన,
అదిమలవంటి చెకికళ్ళయందు గోరోచనమన్య, నేత్రమలకు కాట్టకన్య, గళ్మందు
కస్తీరీలేపనమన్య సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: పుషపం;
కలాారోతపలమలిాకామరువకైసౌసవరాపంకేరుహై
ర్ణ్తీచంపకమాలతీ వకుళ్కైరమందారకుందాదిభిైః
కేతకాాకరవీరకైరాహువిధైః కుాపాీస్రజ్యర్ణమలికా
ససంకలేపన సమరపయామి వరదే సంతుషోయ్య గృహాత్యమ్ 8
భావం: వర్ణలిచేి ఓ జ్ననీ! కలాారమలు, కలువలు, మలెాలు, సవరాకమలమలు, జాజ,
సంప్ంగ, మాలతి, పగడ, కుందమందారమలు, మొగలి గనేనరు మొదలన అనేక
సుగంధభరితమలన పూలమాలలన్య నీకు సమరిపంచుకొన్యచునానన్య. దయతో
స్టవకరించుమ తలీా!
ఉపచారం: ధూపం;
హంత్యరం మదనసా నందయస్త్ర యైరంగై రనంగోజ్్వల
రభృంగాంగావళినీలకుంతలభరై రాధ్యనస్త్ర తసాాశ్యం
త్యనీమాని తవాంబక్టమల తర్ణణాామోదలీలా గృహా
ణాామోదాయ దశంగ గుగుగలు ఘృతైరూధపై రహం ధూపయ్య 9
భావం: మనమథుని తన నేత్రాగినతో నశింపజేస్త్ర, మరల బ్రతికించిన ఈశ్వరునికి ఆనందానిన
కలిగించునటిో, తుమెమదరకకలవలె నలాని కాంతులతో ప్రకాశిస్తీ పట్టోకుచుివలె మృదువైన
నీయొకక నలానైన కురులకు దశంగమలతోన్య, గుగుగలతోన్య, ఆవునెయిాతోన్య ధూపమన్య
సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
12

ఉపచారం: దీపం;
లక్ష్మీమజ్్వలయామి రతననివహోదాభసావంతరే మందిరే
మాలారూపవిలంబితైరమణిమయసీంభేషు సంభావితైైః
చిత్రైర్ణాటకపుత్రికా కరధృతైరగవధారఘృతైరవరిధతైైః
దివధారీిపగణైరిియా గిరిసుతే సంతుషోయ్య కలపత్యమ్ 10
భావం: ఓ పరవతర్ణజ్పుత్రీ! లక్ష్మీప్రదాలన నవరతనసీంభాలతో నిరిమంచబడిన నీ భవనంలో
వరుసగా ఉనన మణిమయసీంభాలలో అందంగా నిరిమంచబడిన బంగారుబొమమల యొకక
చేతులతో ఆవునేతి దీపాలన్య నీకు సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: నైవేదాం;
హ్రంకారేశ్వరి తపీహాటకకృతైైః సాాలీసహస్రైరభృతం
దివాాననం ఘృతస్తపశకభరితం చిత్రాననభేదం తథా
దుగాధననం మధుశ్రకర్ణ దధియుతం మాణికాపాత్రేస్త్రాతం
మాషాపూపసహస్రమంబ సఫలం నైవేదామావేదయ్య 11
భావం: ఓ హ్రంకారనిలయ్యశ్వరీ! బంగారు పళ్ళళమలలో కరగించి పోస్త్రన నెయిా, చకకగా
వండిన శకపాకమలు, దివాాననమ, పులిహోర, పాయసమ, చక్రపంగలి, దధాననమ,
మణిమయమలన పాత్రలలో అనేక బూరలు, గారలు, ఇంకా అనేకరకాల పండాతో కూడిన
పదార్ణాలన్య నైవేదాంగా నీకు సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: త్యబూలం;
సచాఛయైరవర కేతకీదళ్రుచా త్యంబూలవలీాదళైః
పూగైరూభరిగుణైసుసగంధిమధురైైః కరూపరఖ్ండోజ్్వలైః
మకాీచూరావిర్ణజతై రాహువిధ రవకాింబుజామోదితైైః
పూర్ణారతనకళాచికా తవమదే నాసాీపురసాీదుమే 12
భావం: సవచఛమైన, శ్రేషోమైన మొగలియాకుల కాంతులకు సమానకాంతులతో ఉనన
లేతతమలపాకులన్య, మంచి పోకచెకకలపడిని, పచికరూపరంతో కలుపబడిన
సుగంధద్రవాాలనూ, మంచిమత్యాలతో చేస్త్రన సుననమన్య కలిప్ప చేస్త్రన సుగంధభరితమైన
త్యంబూలమన్య నీకు సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
13

ఉపచారం: నీర్ణజ్నం;
కనాాభిైఃకమనీయకాంతిభిరలంకార్ణమలార్ణరిీకా
పాత్రేమౌకిీకచిత్రపంకిీ విలసతకరూపరదీపాళిభిైః
తతీత్యీళ్మృదంగగీతసహితం నృతాతసదాంభోరుహం
మంత్రార్ణధనపూరవకం సువిహితం నీర్ణజ్నం గృహాత్యమ్ 13
భావం: కమనీయమైన తేజ్సుసలతో ప్రకాశించే కనాకామణులతో చకకగా అలంకరించబడిన
హారతిపళ్ళళంలో మత్యాలచే రకరకాలుగా అలంకరించబడిన మ్రుగుగలమధా కరూపరదీపానిన
వలిగించి త్యళ్, మృదంగ, గీత, నృత్యాలు జ్రుగుతుండగా వేదమంత్రాలతో నీర్ణజ్నమన్య నీకు
సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: నృతాం;
లక్ష్మీరౌమకిీకలక్షకలిపత స్త్రతచఛత్రంతు ధతేీ రసా
దింద్రాణీ చ రతిశ్ి చామరవరే ధతేీ సవయం భారతీ
వీణామేళ్విలోచనాసుసమనసాం నృతాంతి సంర్ణగవ
దాభవైర్ణంగికసాతిీవకైైః సుూటరసం మాతసీవమాకరాయత్యమ్ 14
భావం: లక్ష్మీప్రదాలన లక్షలాది మత్యాలతో రచించిన శేవత ఛత్రానిన పటిో, శ్చ్ఛ్దేవి రతీదేవి
ఇదిరూ నీకు ఇరువైపులా వింజామరలతో వీచుచుండగా, సరసవతీదేవి వీణావాదన
చేయుచుండగా, అపసరసలు సాతివకమైన ఆంగికహావభావాలతో నృతామలు చేయుచూ
నీయొకక దివాలీలలన్య, నీయొకక సరవసావమాానిన గానంచేయుచునానరు. దయతో
ఆలకించుమ తలీా!
ఉపచారం: ప్రదక్షిణం;
హ్రంకారత్రయసంపుటేన మన్యనోపాస్నా త్రయీమౌళిభి
ర్ణవకెధారాక్షయతనోసీవసుీతివిధౌ క్టవాక్షమేత్యంబికే
సలాాపాసుసుతయైః ప్రదక్షిణశ్తం సంచార ఏవాసుీతే
సంవేశోమనసససహస్రమఖిలం తవతీపీతయ్య కలపత్యమ్ 15
భావం: ఓ జ్ననీ! నిన్యన హ్రంకార్ణది బీజాక్షర్ణలతో సంపుటీకరణం చేస్త్రన మంత్రోపాసన
చేతన్య, వేదశీర్ణషలన ఉపనిషతుీలచే సుీతించినా కూడా అసమగ్రమే అవుతుంది. నినెనవరూ

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
14

సమగ్రంగా సుీతించలేరు. కన్యక, నా సలాాపాలే నీ స్తీత్రాలుగా, నా సంచారసరవసవం నీకు


అసంఖ్యాకమైన ప్రదక్షిణలుగా, నాయొకక లెకకకుమికికలి సంకలాపలే నీ ధ్యానంగా దయతో
స్టవకరించుమ తలీా!
ఫలశ్ృతి
శ్రీమంత్రాక్షర మాలయా గిరిసుత్యం యైఃపూజ్య్యచేితసా
సంధ్యాసు ప్రతివాసరం సునియతసీసాామలసాాచిర్ణత్
చిత్యీంభోరుహమంటపే గిరిసుత్య నృతీం విధతేీరసా
దావణీవకిసరోరుహే జ్లధిజా గేహే జ్గనమంగళా 16
భావం: ప్రతినితాం సంధ్యాసమయాలలో నిరమలమైన స్త్రారమైన మనసుతో పరవతర్ణజ్పుత్రియైన
జ్గదంబన్య హృదయంలో నిలుపుకొని ఈ శ్రీమంత్రాక్షరమాలచే మానస్త్రకంగా పూజంచేవారి
హృదయారవిందపీఠాలయందు పరమేశ్వరి నృతాంచేసుీంది వారి వాకుకలో సరసవతీదేవి,
గృహంలో లక్ష్మీదేవి త్యండవం చేసాీరు.
ఇతి గిరివరపుత్రీ పాదర్ణజీవభూషా
భువనమమలయంతీ స్తకిీసౌరభాసారైైః
శివపదమకరందసాందినీ మనినబదాధ
మదయతు కవిభృంగా నామతృకా పుషపమాలా 17
భావం: ఇది పరవతర్ణజ్పుత్రికయైన పరమేశ్వరియొకక పాదపదామలకు అలంకారమగాన్య,
జాానసారమచేత ఈ విశ్వమంతటినీ పవిత్రీకరించునటిోదీ, పరమేశ్వరుని పదపదమమలందలి
తేనెలచేత నిబదీధకరించబడిన ఈ కవి అనే తుమెమద హృదయమ న్యండి పుటిోన
మాతృకాపుషపమాల అన్య స్తీత్రమ సంపూరాం.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
15

ఆధ్యాతిమక ఉననతికి దశ్విధ మార్ణగలు-3


డా.చెఱుకుపలిా విఎల్ఎన్ శ్రమ కాకినాడ 9441093592
దశ్ విధ భకిీ మార్ణగలలో 8 వది అయిన 'రస' మారగం గురుంచి తెలుసుకుందాం. మానవుడు
తన ఇంద్రియాలు, అంతర ఇంద్రియాల దావర్ణ ఏదో ఒక విషయంలో ఆనందమన్య పందుత్త
ఉంటాడు. రేడియో టూాన్ చేస్త్రనపుడు, మధురమైన సంగీత గానం విని ఆనందం పందుత్యడు.
దీనిన విషయానందం అంటారు. ఇది క్షణికo.
అభిరుచిని బటిో పందే అన్యభూతి లౌకికం. కానీ అసలన ఆనందాన్యభూతి, తపసాసధన చేతనే
లభిసుీంది. ఆవిధమైన అన్యభూతి రస హేతువు. అందుకే అనానరు "ఆనందో బ్రహామ ఇతి
వాాజ్నాథ్" అని. యోగులు తపసుసచే ఈ స్త్రాతి పందుత్యరు. అది అలౌకికం. అయితే
సహృదయులన మానవులు సాహితీ జాానమ చేత అంతర ఇంద్రియమలన మనసుస బుదిధ
ఆతమల అన్యసంధ్యనమచేత రసాన్యభూతిని పందుట కావాానందం. శంత చితీమ కలిగించే
సాహితీ భకిీరస గానమ ఆధ్యాతిమక రసస్త్రదిధకి కారణమగున్య. అందుకే అనానరు "
రస్తవైస:"అని. శ్రీ కృషుాని బృందావన ర్ణస క్రీడ, కాళిదాసు దేవి సుీతి, ర్ణమదాసు గానామృతం
వంటి సాహితీ రసామృత్యల వలా ఈ స్త్రాతి పందగలుగుత్యరు. రసాతిమకమైన ఈ పదధతులు
మోక్షమ పందుటకు సులభ మారగమ." సుఖ్ం దివదేవకధితం నిత్యానితా విభేదితైః నితాం
బ్రహమ సవరూపం హి అనితాం విషయోదభవం" అని రసరతన ప్రబోధం తెలియచేస్తీంది. సంసార
సాగర యానం లో ధ్యాన యోగ తపసుసలు సాగించక పోయినా సాహితీ రసమారగం ఉతీమం.
మోక్ష మారగం సులభ సాధనం. ఆచరించి భగవత్ ఆర్ణధనలో పరమానంద బ్రహమ పదం
పందుదాం. ఆనందో బ్రహామ.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
16

భువనేశ్వరి మారేపలిా, Hydarabad MA (Sociology), Hindi


Sahitya Ratna, PGDiploma in Computers, Worked as Manager in
UdyogaVijayalu Monthly Magazine at Vijayawada for15
Years; Worked as Asst. Secretary in FTCCI, Hyderabad for 2 years;
Worked as HR in VGK Software Solutions Pvt. Ltd., (US Based
Company) for 5years.; Performed Sanskrit Lessons in All India
Radio with Elurup AnantharamaiahGaru in 80s'; Teaching
Soundarya Lahari, Sivananda Lahari and Other Stotras with
meaning. Making devotional videos for YouTube Channels

(M): : 9550241921

తుహినగిరి వంశ్ ధవజ్ పటీ


సౌందరామ ఆనగా మనసుకు ఆనందం మరియు సంతోషం కలిగించేది. లహరి ఆనగా
అలలు. ఆ జ్గనామత మణిదీవప వాస్త్రని. ఆవిడ సంత్యనం అయిన మనలన్య ఎలాప్పుడు
ఆనందంగా సంతోషంగా శంతిగా ఉంచటానికి, ఆ శ్ంకరుడు ఈ భూమండలానిన
ఉదధరించటానికి, కాలడి ఆనే గ్రామంలో ఆదిశ్ంకర్ణచారుాలు గా జ్నిమంచి ఈ భూమండలం
అంతటా సంచరిస్తీ మనకు సౌందరాలహరి అనే అమృత భాండాగార్ణనిన ఆ జ్గనామత
ప్రసాదంగా అందించారు. ఈ భూమండలానిన తరింప చేశరు. మొదటి 41 శోాకాలు
ఆనందలహరి గాన్య, మిగిలిన శోాకాలు అమమవారి పాదమల న్యంచి కేశ్మల పరాంతం
సౌందరాలహరి గాన్య వలాడించారు.
శోా: 61. అసౌ నాసా వంశ్ - సుీహినగిరి వంశ్ధవజ్పటి |
తవదీయో నేదీయైః ఫలతు ఫలమసామక మచితమ్ |
వహతాంతరుమకాీైః శిశశిరకర నిశవస గళితం |
సమృదాధయ య సాీసాం బహిరప్ప చ మకాీమణిధరైః ||
శ్రీ శ్ంకర భగవత్యపదుల వారు, జ్గనామత యొకక నాసా దండం, అనగా మకుక (నాస్త్రక)
సౌందరాం, మకుక క్టసం ఆభరణంగా ఉండే మకాీభరణం (మతాపు మకెకర యొకక)
సౌందర్ణానిన వరిాసుీనానరు. ఈ శోాకంలో శ్ంకరులు శ్రీదేవి నాస్త్రకన్య, ఆమకుకనకు గల
మకెకరన్య ధరించిన దేవిని వరిాంచారు .

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
17

త్యతపరామ:
తుహిన గిరివంశ్ ధవజ్వటీ ! (హిమవంతుని వంశ్కీరిీని లోకానికి చాటే తలీా !) పారవతీ ! నీ
నాస్త్రకా సౌందరాం వరానీయం. దానిలోని ఆంతరాం సీవనీయం. అది మహనీయం. నీ యొకక
నాసా వంశ్మ (వంశ్మ=వదురు గడన్య పోలిన మకుక) మా మనసుస నందలి క్టరికలకు
తగిన ఫలిత్యనిన అందజేయు గాక. అది మా వంశలకు అభివృదిధ దాయకం అగు గాక ! వంశ్ం
అంటే వేణువు. వదురులో మత్యాలు ఉంటాయి. తలిా నాస్త్రక వేణువు వలె వుంది. చంద్ర నాడి
మారగం వామ నాస్త్రక. నీ నాసా వంశ్ దండమ లోపల మతామలన్య ధరిసుీంది. నీ
మకుకనకు చివర అలంకారంగా ఉనన నాసాభరణంలో (మకెకరలో) మతాం వుంది. నీ
మకుక వదురుగడ కాబటిో వదురుగడ న్యండి మత్యాలు పుటోడం లోక సహజ్ం కాబటిో నీ
మకుక అనే వదురుగడ లో ప్రసరించే చలాని చంద్ర కిరణాల ప్రసారంతో సమృదిధగా మత్యాలు
దానిలో పుటాోయి. వామ నాస్త్రక న్యండి వచేి నిటూోరుప గాలివలా వాటిలో ఒక మతాం బయటికి
ర్ణగా దానిని వలుపల కూడా నీమకుక ధరించిందేమో అననట్టా నీ మకుక మకాీ మణిని
ధరించింది.
అమమవారి మకుక సంపంగె పువువలా అందంగా వుననది. కావానాయికల సౌందర్ణానిన
వరిాంచేటప్పుడు మకుకన్య సంప్ంగతో పోలిడం సారసవత లోకంలో పరిపాటి. సంపంగె
జాతిలో స్త్రంహాచలం సంప్ంగ అని ఒకట్టంది. ఆ పువువన్య బోరిాంచి ప్డితే, సరిగాగ అందమైన
మకుకలా వుంట్టంది. దాని మీద మతాధ్యరణ. అనిన పువువల మీదా వ్రాలి మకరందానిన గ్రోలే
తుమెమద సంపంగె పూవు మీద మాత్రం వ్రాలదు. తుమెమద కుండే ఆరు కాళ్ళళ (పంచేంద్రియాలు
+ మనసుసకు) ప్రతీక.
అటిో విషయ వాసనలకు అతీతంగా వుండేది లలిత్యదేవి. ఇట్టవంటి స్త్రాతిలోనే తనన్య ఆశ్రయించే
వారిని జ్గనామత అన్యగ్రహిసుీందని భావం.
చందమామ నిటూోరుపలతో జాలువారి చంద్రమౌళీశ్వరుణిా సమరిస్తీ ఉననదామె . ఈ జ్ప సమరణ
వలన చకకని మకుకన మత్యాలు శోభిసుీనానయి. మంచి మత్యాలకు పుటిోలాయిన ఆ మకుక
చకకదనం చెపపలేమ. ఆ తలిా ఆ నిటూోరుపల వలన మతాం ఒకటి పైకి వచిి మకెకర రూపంలో
మకుకపైన అందాలు విరుసుీననది. కడిగి ప్టిోన మంచు మతాం వంటి వంశ్ పావనతన్య
వలాడిసుీననది. అది పులు కడిగిన మకెకర లోని మతాం. అమమ మత్యాల తలిా!

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
18

విశేషం –వదురు లో మత్యాలు ఉంటాయని లోక ప్రస్త్రదిధ. మకుకలో మత్యాలు లేక పోతే,
శవసతో ఎలా బయటకు వసాీయి? అంటే, ఎడమ నాస్త్రక మత్యానిన ధరించింది అనన మాట.
నాస్త్రకన్య వంశ్ దండం గా చెపపటంలో క్టమలతవం, ఋజుతవం, ర్ణమణీయకత గల
నాళాలునానయని అరధం .
ఆ మత్యాలు ఆరు విధమలుగా లభిసాీయి
1. గజ్మల కుంభ సాలమ లోన్య
గజ్ కుంభ సాలమల యందు మత్యాలు ఎలా పుడత్యయి అంటే? అకకడ చరమం మొదుిగానూ,
మడతలు పడినట్టా చారలు చారలు గా ఉంట్టంది. చెమట ఎకుకవగా పడుతుంది. ఆ చెమట
బిందువులు ఆ ఏన్యగు కుంభసాలం చరమం లో ఇరుకుకని ఘనీభవించి మత్యాలుగా
మారుత్యయి. అవి బురదతో ఏ చెటా మొదళ్ళక్ట, కొండల క్ట వేస్త్ర రుదిికుంటాయి. ఆలా
రుదుికుననప్పుడు ర్ణలిపడత్యయి.
ఇవి కరుభర కాంతి కలిగినవి అంటే, మటిో రంగు - లేత గోధుమ రంగు కలగలిస్త్ర చిత్ర విచిత్ర
వరామలు గా ఉంటాయి
2. వదురు చెటా యందు
వదురు దండం లోపల బోలుగా ఉంట్టంది. చివరి వరకు లోపల సననని రంధ్రం బోలుగా
ఉంట్టంది. ఇదే శ్రీ కృషుాని మరళి. ఇవి మొకకలుగా వుననప్పుడు ఈ వదురు ఆకులు సననగా,
పడవుగా క్రందికి వంపు తిరిగి ఉంటాయి. వరషం పడినపుడు, ఆ నీటి బిందువులు - వదురు
లోని బోలు రంధ్రంలో పడి ఘనీభవించి మత్యాలుగా మారుత్యయి. ఇవి తెలుపు కలిస్త్రన
ఎరుపు రంగు మత్యాలు
3. సరపమల పడగల యందు
వాసుకి జాతికి చెందిన పామలు సౌరభం ఎకకడ ఉంటే (మొగలి పదలు, మలెా పదలు) అకకడ
ఉంటాయంటారు. అలాగే మంచి జాతి మణులునన గన్యల దగగర కూడా ఉంటాయట. ఆ
సౌరభానికి ఆకరిషతమై అవి తమ పడగలు ఆ పదలలో, ఆ మటిో లో దూరిి పడుకుంటాయి.
అకకడి మత్యాలు, మణులు ఆ పామల పడగలలో చికుకకుంటాయి. ఆలా, ఆ పడగల
ఒరిప్పడిలో చికికన నీటి బిందువులు ఘనీభవించి మత్యాలు అవుత్యయి. ఇవి నీలం వరాం లో
ఉంటాయి.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
19

4. మేఘమల యందు
ఇక కారు మేఘాలలో చికుకకునన నీరు ఘనీభవించి వడగండుా గా పడుత్త వుండడం మనకు
తెలిస్త్రందే. అదే వడగండా వాన. అదే విధంగా ఆ నీటి బిందువులు ఘనీభవించి మత్యాలుగా
మారి, వరషం తో పాట్ట అకకడకకడ ర్ణలిపడత్యయి. ఇవి మెరుపు కాంతి కలిగి ఉంటాయి. అంటే
జ్యాతిరవరామ లో ఉంటాయి.
5. మతాపు చిపపల యందు
మతాపు చిపప (శుకిీక ) లో పుటేో మత్యాలు సావతి కారీ లో వచేి వరషపు చిన్యకులు, సమద్ర
ప్రాంతం లో పడగా , సమద్రం లోని మతాపు చిపప (ఇవి ఒక సమద్రపు పురుగు యొకక డొలాలు)
లో పడి - అవి మెలిాగా మూసుకు పోగా, అప్పుడు ఆ నీటి బిందువు ఘనీభవించి మతాం గా
మారుతుంది. ఇవి శేవత వరాం - సవచఛమైన తెలుపు రంగులో ఉంటాయి.
6. చెఱకు గడ (ఇక్షు దండం) యందు
ఇక్షు దండం అంటే చెఱకు గడలో అయితే - వదురుగడ లో లాగా, చెఱకు గడలో కూడా ఒకొకకక
గడ లోపల బోలుగా ఉంట్టంది. దీనిలో చికుకకునన వరషపు నీటి బిందువులు ఘనీభవించి
మత్యాలుగా మారుత్యయి. ఈ గడలు తీప్పగా వుండవు. ఇవి పసుపు వనెన లో ఉంటాయి. వీటిని
శుదిధ చేస్త్ర, రంద్రాలు చేస్త్ర, ఆ తరువాత వాటిని హార్ణలుగా, ఆభరణాలుగా గ్రుచుిత్యరు.
నవచంపక పుషాపభా నాసాదండ విర్ణజత్య అనీ, సకలాగమ సందోహశుకిీ సంపుట మౌకిీకా
అనీ, లలిత్య సహస్రనామస్తీత్రం లో వరిాంచారు. అంటే అమమవారి నాస్త్రక, నవవికస్త్రత
సంప్ంగలా ఉంట్టంది అనీ, సకల ఆగమమలు - వేదమలే, మతామలుగా గల
మకాీభరణానిన, అమమవారు నాసాభరణంగా ధరించిందని వశినాాది వాగేివతలు వరిాంచారు.
శ్కిీతో కూడకుననది- సృష్టో. బ్రహామండం, ప్రపంచం, దేశ్ం, సమాజ్ం, కుట్టంబం, వాకిీ- ఇలా
దేనిన తీసుకునాన శ్కిీతో నడుసుీననదే. శ్కిీ లేనిదే చలనం ఉండదు. అందుకే ‘సరవం శ్కిీమయం
జ్గత్’ అనానరు. బ్రహమకు సృష్టో చేస్న శ్కిీ, విషుావుకు వృదిధ చేస్న శ్కిీ, శివుడికి లయం చేస్న శ్కిీ-
ఈ శ్కుీలనీన వారికి ఓ మహాశ్కిీ న్యంచి ప్రసాదితమైనవే. ఆ మహాశ్కేీ ఆది పర్ణశ్కిీ. యోగ
నిద్రారూప్పణి అయిన మహామాయ. ఆమెన్య ఆర్ణధించడం అనిన విధ్యలా శ్రేయసకరం.
శుభకరం.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
20

ఎవరైతే అమమవారి నాస్త్రక యందు ధరించిన మతాపు మకకరన్య ధ్యానం లో దరిశంచగలరో,


వారికి శ్ంకర్ణచారుాలు, రమణ మహరుషల వంటి మహాపురుషులు జ్నిమసాీరు. అలాగే వంశ్ం
నిలబడుతుంది. వంశ్ం వృదిధ లోకి వసుీంది. అందుకే మత్యాలాాంటి బిడాలండి అంటారు కదా!
ఆ తలిా నాస్త్రక యొకక మతాం న్య దరిశంచి, నమసకరిస్నీ... ప్పలాలు రక్షింప బడత్యరు.

జ్ప విధ్యనం - నైవేదాం:-


ఈ శోాకమన్య 12000 సారుా ప్రతి రోజు 8 రోజులు జ్పం చేస్తీ, కొబారికాయ, పళ్లా, తేనె
నివేదించినచో అమమ దీవనల దావర్ణ సకల క్టరికలు నెరవేరున్య అని చెపపబడింది.
(ఇది పండితులు, ప్దిలు, పూజుాలు (ప్దిలు చెపపగా విననది) చేస్త్రన వాాఖ్యానాల న్యండి
స్నకరించిన సారమ.)
ధనమ సంపాదించినది దానమ చేయుట కొరకే అనన విషయం మనం నిరంతరం
గురుీంచుకుంటూ ఉండాలి. మానవుడు కరమలు చేసాీడు. ధనం సంపాదిసాీడు. ఆసుీలు
కూడబెడత్యడు. అవి వృదిధ చెందుతుంటే ఆనంద పడత్యడు. అవి పోతే విషాదమ
చెందుత్యడు. ఇలా ఆనందం, విషాదమ తిరుగుత్త ఉంటాయి. సంపాదించిన ధనం వలన
కేవలం ఆనందం మాత్రమే కలగాలంటే దానమ ఒకటే మారగమ. తనకు అవసరమైనంత
వరకు ఉంచుకొని మిగిలిన దానిని ఇతరులకు దానం చేయడం వలన తృప్పీ, ఆనందం
కలుగుత్యయి. ధనమ, ఆసుీలు, ఒకరి న్యండి ఒకరికి మారుత్త ఉండాలి కానీ ఒకే చోట
నిలకడగా ఉండకూడదు. లెకకకు మించి ధనం కూడబెట్టోట వలన దుఖ్మ వసుీంది తపప
సుఖ్మ లేదు. ఆరి్ంచిన ధనానిన ఇతరులకు, మంచి కార్ణాలకు దానం చేస్నీ, మనసుకు
ఆనందం కలుగుతుంది. సమాజ్మనకు గొపప స్నవ చేస్త్రనవారవుత్యరు. ఇట్టవంటి వారి
పటా భగవంతుడు కూడా సంతృప్పీ చెందుత్యడు. ఇనిన మంచి గుణమలు,
ఉపయోగమలు,విశిషోత ఉండబటేో హిందూ సంసృతిలో దానం అతాంత ఉననత సాానానిన
సంపాదించుకుంది. ……. వాాటసప్ స్నకరణ

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
21

మోక్షదావర కవాటపాటన కరీ


......జ్యం వంకటాచలపతి, M: 8106833554

ప్పలాలు తీప్పపదారామ (chacolate) అడిగినంత తేలికగా అందరూ మోక్షమ కావాలని


క్టరత్యరు. అందరూ అంత సులభంగా మోక్షమ పందడానికి అరాత కలిగి ఉనానర్ణ?
ఆలోచించాలి. సదాచార ప్రవరీన, సతాబదధత, పరోపకారదీక్ష అన్యష్టఠంచే వారు మాత్రమే
క్టరవచుిన్య. నిజ్మనకు వారు క్టరవలస్త్రన అవసరమలేదు. అదియ్య వారికి భగవతృపతో
స్త్రదిధసుీంది.
అసలు మోక్షమనగా నేమి? దీనినే మకిీ అంటారు. “మకిీైః కైవలా నిర్ణవణ శ్రేయో
నిశేశీయసామృతం, మోక్షో 2 పవరగైః” (మకిీ, కైవలామ, నిర్ణవణమ, శ్రేయం, నిశేశీయసం,
అమృతం, మోక్షం, అపవరగం – ఇవి అనినయు మకిీకి పర్ణాయపదాలు) అని అమరక్టశ్మ.
“శ్రీరేంద్రియాభాాం ఆతమనో మకీతవం మకిీైః” (శ్రీరేంద్రియమలవలన ఆతమ విడువబడుట
మకిీ) “ఆత్యమనం సంసారబంధ్యన్ మోచయతీతినా మకిీైః” (ఆతమన్య సంసారబంధమవలన
విడిప్పంచునది మకిీ). వేదాంత పరిభాషలో మకిీత్రయమని (జీవన్యమకిీ, విదేహమకిీ,
క్రమమకిీ); మకిీచతుషోయమని (సామీపా మకిీ, సాలోకా మకిీ, సారూపా మకిీ, సాయుజ్ా
మకిీ) వావహరిసాీరు. సామీపా మనగా దేవత్య సమీపమగా న్యండు స్త్రాతిని పందుట.
సాలోకామనగా భగవంతునితోగూడా అతని లోకమందుండుట. సారూపామనగా
భగవంతునివంటి రూపమన్య పందుట. సాయుజ్ామనగా దేవతతో నకటి యగుట.
సగుణమైన దేవతయ్య నేనని ఉపాస్త్రంపదగిన దేవతతో త్యదాతమయమన్య పందుట. ఈ
చతురివధమలన మకుీలు కరమఫల భూతమలు, అనితామలు. విగ్రహ పూజాది కరమలచే
పందదగిన మకుీలు సాలోకాాదులు నాలుగు. కానీ ఇవి పునర్ణవృతిీ రహిత శశ్వత మకుీలు
గావు. బ్రహమజాానమచే పై నాలిగంటికి అతీత మైనది కైవలా మకిీ. ఇదియ్య అయిదవ మకిీ.
జ్గదుగరువు ఆదిశ్ంకర్ణచారుాలవారు లోక్టపకార్ణరామ చేస్త్రన అనేక స్తీత్రమలలో అందరికీ
సుపరిచితమైనదీ సుప్రస్త్రదధమైనదీ “అననపూర్ణాషోకం”. ఇందులో కాశీపుర్ణధి దేవతయైన
అననపూర్ణాదేవి (పారవతీదేవి) ని అనేకరీతులలో సుీతించారు ఆచారుాలవారు. “మోక్షదావర

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
22

కవాటపాటన కరీ!” (శోా. 4) (మోక్షదావరమ యొకక తలుపున్య తన భకుీలకొరకు ఛేదించునది)


అంటూ ఒక సందరభమలో; “సాక్షానోమక్షకరీ” (శోా.6) అంటూ మరో సందరభమలో;
“సవరగదావర కవాటపాటనకరీ” (శోా.7) అంటూ మరోసారీ అమమవారిని సుీతిస్తీ జ్ననమరణ
చక్ర బంధమన్యండి తనభకుీలన్య రక్షిసుీందని సపషోమ చేశరు.
వాాసభగవాన్యలు కూడా బ్రహామండ పుర్ణణా౦తరగత లలిత్యసహస్రనామ స్తీత్రమలందు
“సదగతిప్రదా” (సవర్ణగదిమోక్షాంతమైన సదగతుల నసగునది), “కైవలాపదదాయినీ” (కైవలా
పదమనసగునది), “సవర్ణగపవరగదా” (సవరగసుఖ్మనూ, అపవరగ-మోక్ష పదవినీ కూడా
ఒసగునటిోది), “మకిీనిలయా” (అయిదురకమల మకుీలకు నిలయమైనది), “మకిీదా”
(మకిీనసగునది), “అనరఘయ కైవలాపద దాయినీ” (అమూలామ,అపరిచిఛననమ,అయిదవ
మకిీరూపమైన కైవలామన్య తన భకుీలకిచుినది). “జ్నమ మృతుా జ్ర్ణత్యపీ జ్న విశ్రంతి
దాయినీ” (పుట్టోక, మరణమ, మసలితనమలచే తప్పంచు జ్న్యల దుైఃఖ్మన్య తొలగించి
ఆత్యమనందమ నసగునది) అంటూ అనేకరకమలుగా కీరిీంచటమ జ్రిగింది. మకుీలు
అయిదు రకమలనానరు వేదాంతులు. అయిదవదైన మకిీరూపమన్య కైవలామనానరు. దీనినే
వాాసమహరిష పునరుదాఘటిసుీనానరు.
శ్రీ లలిత్యషోోతీరశ్తనామ స్తీత్రమలో “విదేహ మకిీజాాన స్త్రదిధదాయై నమైః” అని అమమవారిని సుీతించారు.
జీవన్యమకిీని, తద్రూప మోక్షమన్య పందిన మిథిలానగర ర్ణజులు విదేహులు. అనగా విశేష దేహమ
గలవారు. అనగా దేహత్యాగపూరవమే దేహమపైని అభిమానమన్య విడిచినవారు. అటిో విశేష జాానమన్య
తన భకుీలకు స్త్రదిధంపజేయు తలిా ఈ లలిత్య పర్ణభటాోరిక. మరియొకచోట “పునర్ణవృతిీ రహిత పురసాాయై
నమైః” అనానరు. మరలా ఈలోకమనకు వచుి అవసరమలేని స్త్రాతిని కలిపంచునది. తనలోకమనకు
ర్ణనిచిి శశ్వత నివాసమ కలిపంచునది. అనగా సాలోకా మోక్షమ నసగునది యని భావన.
దుర్ణగసపీశ్తి-ఏకాదశధ్యాయమ-పంచమ శోాకమ:
“ఓం తవం వైషావీ శ్కిీ రనంతవీర్ణా విశ్వసాబీజ్ం పరమాస్త్ర మాయా
సమోమహితం దేవి! సమసీ మేతత్ తవం వై ప్రసనాన భువి మకిీ హేతుైః” అని అమమవారిని మకిీ
హేతువుగా అభివరిాంచారు వాాసమహరిష.
ఇటిో అమమవారిని ఆశ్రయించి మనకరమఫలమ నన్యసరించి మకిీపందు ప్రయతనమచేస్త్ర
ఈజ్నమన్య సారాకమచేసుకొనే ప్రయతనమ చేసుకొందామ.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
23

శ్రీలలిత్యదేవి కృపా కటాక్ష స్త్రదిధరసుీ


ప్రసాానత్రయ పారిజాతమ
(ఉపనిషద్ - బ్రహమస్తత్ర - భగవదీగత్య సారమ)
ధ్యర్ణవాహిక-28 వ భాగం
ప్రణేత : బహుభాషా క్టవిద – సాహితా తతీవ విశరద
బ్రహమశ్రీ యలాంర్ణజు శ్రీనివాసర్ణవు
మూడవ భాగమ – భగవతీగత – 5. కరమసనాాస యోగం

అయితే ఇక దీని తరువాత మనం తెలుసుక్టవలస్త్రన విశేషమొకటి ఉంది. జాానమనేది


మదరనంత వరకే ఇంకా కరమ కరమ అని వావహరిసుీ౦టామ. అది బాగా మదిరి పాకానికి
వచిిందంటే కరమ అనే మాటే లేదు. ఉననదంత్య అప్పుడిక జాానమే. దీనికే కరమ సనాాసమని
పేరు. కరమ జాానానికైతే జాానం పరిపకవమై సనానయసానికే దారి తీసుీంది.
సనానయసమంటే వదిలేయటమని గాదు అరాం. ఒపప చెపపటమని. నాాసమంటే ఉంచటం.
సనానయసమంటే పదిలంగా ఉంచటం. దీనిని దేనిలో. కరమన్య కరమ గుణాలలో. ప్రకృతి గుణాల
వలానే గదా సకల కరమలూ జ్రుగుతునానయని చెపాపమ. కాబటిో వాటిని ప్రకృతి గుణాలలోనే
లయం చేస్త్ర ఆ ప్రకృతిని తనలో లయం చేసుక్టవటమే కరమ సనానయసం. “నైవ కించి తకరోమీతి
యుక్టీ మనేాత తతీవవిత్ పశ్ాన్ శ్రుణవన్ సపృశ్న్ జఘ్రన్ అశ్నన్ గచఛన్ సవపన్ శ్వసన్-
ప్రలపన్ విసృజ్న్ గృహాన్ ఉనిమష నినమిష ననప్ప-ఇంద్రియా ణీనిిీయారేధషు వరీంత ఇతి
ధ్యరయన్” చూసుీనాన వింట్టనాన తింట్టనాన కూచునాన నడుసుీనాన మాటాడుతునాన ఏ
ఇంద్రియంతో ఎప్పుడే పని చేసుీనాన నేన్యగా ఏమీ చేయటంలేదని భావిసుీండాలి తతీవవేతీ.
అయితే త్యన్య చేయకపోతే ఎవరు చేసుీననట్టో. ఇంద్రియాలు ఇంద్రియార్ణాలలో
ప్రవరిీసుీనానయి. అంత మాత్రమే. దీనికే ధ్యరణ అని పేరు. ఈ ధ్యరణ ఉననవాడు “సరవ
కర్ణమణి మనసా సననయసాాస్నీ సుఖ్ం వశీ” కరమలనినంటినీ సననయస్త్రంచి సుఖ్ంగా ఉంటాడు.
సననయస్త్రంచటమంటే భౌతికంగా కాదు. మానస్త్రకంగా. మనససనానయసమే నిజ్మైన

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
24

సనానయసమని భగవాన్యడి దృష్టో. అందుకే “జేాయ సస నితాసనానయస్ట యోనదేవష్టోన కాంక్షతి”


ర్ణగదేవషాలు రండూ విసరి్ంచినవాడు నితామూ సనానయస్న నని చాట్టత్యడు.
అసలీ సనానయసమనే మాటకూడా ఒక బూటకమే. కరమ అనేది ఒకటి ఉంటే కదా
సననయస్త్రంచటానికీ, వాసీవంలో కరేమ లేదని చెబుతుననది గీత. “న కరీృతవం న కర్ణమణి లోకసా
సృజ్తి ప్రభుైః – న కరమఫల సంయోగం సవభావసుీ ప్రవరీతే” కర్ణమ లేదు కరీృతవమూ లేదు.
కరమ ఫలమూ లేదు. దేనీన సృష్టోంచలేదు దేవుడు. అయితే ఇదంత్య ఎకకడిదీ కామాటం.
“సవభావసుీ ప్రవరీతే” సవభావమంటే అవిదాా అనానరు భాషాకారులు. మానవుడి అజాానం
మూలంగా భాస్త్రసుీననది. ఆకాశ్ంలో గంధరవ నగరం నిజ్ంగా లేదు. అయినా కన్యకట్టో
ప్రభావం వలా ఏదో ఉననట్టో కనిప్పసుీంది. అలాంటిదే ఇదీ. “అజాానే నావృతం జాానం-తేన
మహాంతి జ్ంతవైః” ఆతమ సవరూపం తెలియక పోవటమే అజాానం. ఈ అజాానం చేత మన
జాానం మరుగుపడిపోయింది. అంచేత మన సవరూపం కనాన విలక్షణంగా కరమ అనీ కరమ
ఫలమనీ ఏదో ఉననట్టో అది మన మెడకు చుట్టోకొననట్టో భ్రంతి పడుతునానమ. వటిో భ్రంతి
గన్యకనే దీనిన పోగొట్టోక్టవటం మన చేతిలోనే ఉంది. ఆతమ జాానం సంపాదిస్నీ చాలు. ఈ
అజాానం చెపపకుండా తొలగిపోతుంది. అప్పుడు క్టటి స్తరాప్రభా సమానంగా మనకా
పర్ణతతతవం ప్రకాశిసుీంది.
కానీ దానిన సాధించటానికి తగిన యోగాత సంపాదించాలి మానవుడు. “తదుాదధయ-
సీదాత్యమన-సీనినషాా -సీతపర్ణయణాైః – గచఛ౦ తాపున ర్ణవృతిీ౦ – జాాన నిరూధత్య కలమషాైః”
దానిమీదనే మనసు ప్టిో దానినే ధ్యానిస్తీ దానిలోనే నిమగనమై ఉంటే కొంత కాలానికది
పరిపాకానికి వచిి అజాాన రూపమైన కలమషాననంత్య దహించి వేసుీంది. దానితో జాానం
ప్రకాశిసుీంది. జాానం స్త్రదిధంచిందంటే వంటనే దాని ఫలితం కనిప్పసుీంది. సమదరశనమే ఆ
ఫలితం. విదాా వినయ సంపన్యనడైన బ్రాహమణుడి దగగరి న్యంచ్ఛ్ హీన్యడైన చండాలుడిదాకా
ఒకటిగానే చూసాీడు జాాని. “ఇహైవ తైరి్త సపరోగ య్యషాం సామేా స్త్రాతం మనైః” అలాంటి
సమదరశన మలవడాలేగాని బ్రతికి ఉండగానే సృష్టో రహసా మేమిటో అరాం చేసుక్టగలడు
మానవుడు.
ఎట్ట వచ్ఛ్ి ప్రియాప్రియాలన్య రండింటినీ మనసా సననయస్త్రంచాలి. అలా సననయస్త్రస్నీ “స్త్రార బుదిధ
రసమూమడో బ్రహమవి ద్రహమణిస్త్రాతైః” స్త్రాత ప్రజుాడై బ్రహమమనందే పాదుకొంటాడు. అప్పుడు

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
25

బాహా విషయ సంపరకంవలా ఏ సుఖ్యనిన ఆస్త్రసాీడో అంతకనాన అక్షయమైన సుఖ్ం బ్రహమ


సంసరగం వలానే పందగలడు. “కామక్రోధ వియుకాీనాం యతీనాం యతచేతసాం-అభితో
బ్రహమ నిర్ణవణం వరీతే విదిత్యతమనాం” కామ క్రోధ్యదులు పరితాజంచి ఆతమ సవరూపమేమిటో
అరాం చేసుకొనన వాడికెకకడ బడితే అకకడ సాక్షాతకరిసుీంది బ్రహమచైతనాం. అది సాక్షాతకరిస్నీ
“శంతి మృచఛతి” నితామూ శంతినే అన్యభవిసాీడు మానవుడు.
కాబటిో జాానం పరిపాకానికి వచేి కొదీి కామ క్రోధ్యదులకు చోట్టలేదు. వాటితో పాట్ట కరమకు
కూడా అవకాశ్ం లేదు. దేహయాత్ర కెంతమాత్రమో అంతమాత్రమే మిగులుతుంది. మిగత్య
కాలమంత్య”యో౦త సుసఖంతర్ణర్ణమ సీథా౦తరో్యతి రేవయైః” అననట్టో తనలో త్యనే
సుఖ్యనిన అన్యభవిస్తీ నిర్ణవయపారుడై కాలం గడుపుతుంటాడని చాట్టతుననది గీత. ఇదే
కరమసనానయసమంటే.

సకలశ్వరామనీయధీన, మదివిశ్వంబెలావాాప్పంచు
నీకొక లేశ్ంబు వికారమన్ గలుగ, దాతోమతకరుషలీక్షింపకూరక,
గరవంబునవిఱఱవీగెదరు; సరవ సావమామల్ నీవ .
పాయకరక్షించుట నీసవభావమ దయాఢ్యా!శ్రీనివాసప్రభూ!

ఓ ప్రభూ శ్రీనివాసా! విశ్వమందలి సంపదంత్య నీకు సావధీనమై విశ్వమంత్య వాాప్పంచి


ఉంది. అనినటియందు నీకే అధికారమననది. అందరినీ రక్షిస్తీ ఉంటావు. అది నీ
సవభావమ కూడా. అట్టవంటి నీకు కొంచెమైనా గర్ణవహంకార వికారమలు కలుగవు.
ఆవిధంగా కాకుండా కొందరు. తమ గొపపతనం ఏమాత్రం లేకపోయినా కూడా తమన్య
త్యమ గొపపగా చెప్పుకొంటూ ఊరకే గరవంతో మిడిస్త్రపడుత్త ఉంటారు.

. స్నకరణ ∷ అద్ధవతవాణి

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
26

యా దేవీ సరవభూతేషు బుదిధరూపేణ సంస్త్రాత్య


పీసపాటి గిరిజా మనోహరశస్త్రి, ర్ణజ్మహేంద్రవరమ

యా దేవీ సరవభూతేషు బుదిధరూపేణ సంస్త్రాత్య


నమసీసెధా నమసీసెధా నమసీసెధా నమో నమైః
“యా దేవీ సరవభూతేషు బుదిధరూపేణ సంస్త్రాత్య” అనగా దేవి సరవప్రాణులలోన్య
బుదిధరూపమలోవిలస్త్రలుాతోంది అని, బుదిధరూపంలో అందరి హృదయాలలోన్య నివస్త్రసుీనన ఆ
దేవి సదగతిని ప్రసాదిస్తీంది అని అనానరు. అది ఎలా సాధాం? బుదిధకి నిరవచనం స్తక్ష్మంగా
మతి, తెలివి, జాానం అని చెపప వచాి? బుదిధ వేరు, మేధసుస వేరు.
బుదిధ గుఱంచి సరైన నిరవచం చెపాపలంటె బుదిధ ఒక నిరాయాతమకమైనది. నిశ్ిలత్యవనిన పందే
నిమితీమై మానవునకు బుదిధనందించాడు. ఈ బుదిధ స్త్రారతవంతో ఉండగలగాలి. అటిో బుదిధ
మనమ గురిీంచుటకు ప్రయతినంచాలి. మన దృష్టో భౌతికమైన దృష్టోగా వుంట్టననది. దీని దావర్ణ
చంచలత్యవనిన పందుచునానమ. ఈ చంచలతవంచేత నిరాయాతమకమైన బుదిధని సాధించలేక
పోవుచునానమ. కన్యక ఈ ప్రాకృతిక దృష్టోని తగిగంచుక్టవడంచేత నిరాయాతమక బుదిధని
సాధించగలమ. బ్రహమ తత్యీవనిన మనం పందాలన్యకుననప్పుడు బుదిధ నిరమలంగా,
నిశ్ిలతవంగా నిరోమహమై ఉండాలి.
దేహం కంటె స్తక్ష్మమైనవి ఇంద్రియాలు. ఇంద్రియాలకంటె మరింత స్తక్ష్మమైనది మనసుస.
మనసుస కంటె మరింత స్తక్ష్మమైనది బుదిధ. బుదిధకంటె మరింత స్తక్ష్మమైనది ఆతమ. ఇటిో
ఆతమతత్యవనికి అతాంత సమీపంలో ఉండుటచేత ఈ బుదిధ చాలా తేలికైనదిగా ఉంట్టంది. ఈ
బుదిధని ఉపనిషతుీలో ఐదు అంగాలతో కూడినదిగా చెపాపరు. విచారణా శ్కిీ, ఋతశ్కిీ,
సతాశ్కిీ, మహత్ శ్కిీ, యోగశ్కిీ ఈ ఐదింటితో కూడినదే ఈ బుదిధ. ఇటిో బుదిధ యొకక
తతీవమన్య మానవులు గురిీంచ లేక మేధ్యశ్కిీ బుదిధకంటె అధికమైనదని భ్రమిసుీనానరు.
(ఋతమనగా ఏమిటని విచారణ చేస్నీ అది తలంపు, వాకుక, చేత ఈ మూడింటి ఏకతవమే
ఋతమ).

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
27

సరవసా బుదిధరూపేణ జ్నసా హృది సంస్త్రాతే


సవర్ణగపవరగదే దేవి నార్ణయణి నమోసుీతే
బుదిధరూపమలో అందరి హృదయాలలోన్య నివస్త్రసుీనన ఆ దేవి సవర్ణగనిన, మకిీని ప్రసాదిస్తీంది
అని అనానరు. అంటూ ఇంకా ఇలా అనానరు “విదాాఽవిదేా తసాా దేవరూపే జానీహి పారిావ”
అంటె ఆదేవి విదా(జాానం), అవిదా(అజాానం) అనే రండు రూపాలలో కలదని తెలుసుక్టమని
చెబుతునానడు. అంటె ఈ బుదిధ కొందరికి జాానరూపంలోన్య, మరికొందరికి అజాానరూపంలోన్య
వుంట్టంది. అట్టవంటప్పుడు అజాానం వలన మకిీ ఎలా సాధామవుతుంది. అప్పుడు తన బుదిధని
జాాన ప్రవృతిీలోకి మారేటట్టా చేసుకుంటే అది సాధాం. నిశ్ిలతవం పందే నిమితీం మానవునకు
బుదిధనందించాడు. నిశ్ిలతవం పందాలంటె మనసుసన్య వశ్ంచేసుక్టవాలి. ఇది భకిీ వలానే
సాధామవుతుంది. అంటె భగవంతునికి చేరువవడానికి భకిీ ఒకటే మారగమ. మనసున్య వశ్మ
చేసుక్టవటమే జాానమ. జాానసాధన వలానే భగవంతునిలో చేరటానికి వీలవుతుంది. ఆ
జాానసాధన భకిీవలానే లభామవుతుంది. భకిీ, జాానసాధన ఒకటితో మరొకటి మడి పడి
వునానయి.
శ్రీబ్రహమవైవరీపుర్ణణంలో ఇలా అనానరు “బుదధయధిషాఠతృదేవీ యా జాానస్తైః శ్కిీ సంయుత్యైః”
అనగా బుదిధకి అధిషాఠనదేవతయగు దేవి జాానానిన ప్రసాదిసుీంది. ఆ జాానం వలన మోక్షానిన
సాధించవచుి.
పైన భకిీ వలన జాానం లభామవుతుంది అని అనానరు. అసలు భకిీ లక్షణం ఏమిటి? భకిీ లక్షణం
గుఱంచి తెలియజేస్తీ పర్ణశ్రుని కుమారుడు వాాసుడు ఇలా అనానరు. ‘పూజాది
షవన్యర్ణగఇతి సార్ణ పార్ణశ్రాైః’ అనగా దైవారినాదులందు అన్యర్ణగమే భకిీ. విపులంగా
చెపాపలంటె భగవంతుడిని అరిించడం, ధ్యానించడం.
జాానావాప్పీ ప్రదం హేాతదవీతం బుదిధవి వరధనమ్
భకిీయుక్టీ జాానేన యుకీశ్ి తథా భవేత్.
ఈ వ్రతం వలన అనగా పూజ్ అరినాదుల వలన మోక్షవిషయక బుదిధ (జాానమ) కలుగున్య అని
అంట్టనానరు.
సుీత్య సంపూజత్య పుష్ధపరూధపగంధ్యదిభిసీథా।
దదాతి వితీంపుత్రాంశ్ి మతిం ధరేమగతిం శుభాం॥

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
28

ఆమెన్య సుీతించుటచేతన్య, గంధ, పుషప, ధూప, దీపాలచే పూజంచుటచేతన్య ధనమ,


పుత్రులన్య ఇచుిటయ్య గాక ధరమప్రవృతిీ గల బుదిధని కలుగజేసుీంది అని అనానరు. దాని వలన
శుభగతి (మకిీ) ని కలుగజేసుీంది అని అనానరు. (అందుకనే దేవీ ఉపాసకులకు పునర్నమ
వుండదంటారు.)
ఇదే విషయం ఆదిశ్ంకరులు ‘సౌదరాలహరి’లోని మూడవ శోాకంలో
అవిదాానామంతస్త్రీమిరమిహర దీవపనగరీ
జ్డానాం చైతనాసీబకమకరందసుీతిఝరీ।
దరిద్రాణాం చింత్యమణి గుణనికా జ్నమజ్లధౌ
నిమగాననాం దంష్ట్రా మరరిపువర్ణహసాభవతి
అనగా దేవిని ఆర్ణధించిన అజాాన్యలకు జాానానిన, చైతనా రహితులకు చైతనాానిన, దరిద్రులకు
సకలశ్వర్ణాలన్య, సంసారమగునలకు ఉదధరణన్య ప్రసాదించునని చెబుతునానడు.

త్రివిధం నరక స్నాదం దావరం నాశ్న మాతమనైః


కామైః క్రోదైః తథా లోభైః తసామ దేతతియం తాజేత్
కామ, క్రోధ, లోభా లనేవి నరకానికి మూడు దావర్ణలు. వాటివలన మన్యషుాడు
సరవనాశ్నం చెందుత్యడు. కాబటిో వాటిని పరితాజంచడం కరీవాం.
పాండవ సంపదన్య చూచి దాని నేవిధంగానైనా అపహరించాలని పూన్యకొనన
దురోాధన్యడిలో కామం పడగ విప్పపంది. పాండవులూ ద్రౌపదీ తనన్య చూచి నవావరని
అహంకరించి వారిపై ప్రతీకారం తీరుికొని అవమానాలపాలు చేయాలనే క్రోధం
దురోాధన్యడిలో విశ్వరూపం దాలిింది. శ్త్రుసంపదన్య హరించటమే కాకుండా వారికి
జీవితమలో ఎననడూ ర్ణజాాన్యభవసౌఖ్ాం లేకుండా చేయాలనే లోభం అతడిలో
వికృతనాటాం చేస్త్రంది. ఈ మూడు గుణాల సంపుటి దురోాధన్యడు. అందువలా
నరకదావర్ణలనీన తెరుచుకొనన జీవనమారగం దురోాధన్యడిది.

J.V.Chalapati

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
29

“దురాభా దురగమా దుర్ణగ దుైఃఖ్హంత్రీ సుఖ్ప్రదా”


సంధా యెలాాప్రగడ (అటాాంటా)

సరవమంగళ్ మాంగళ్యా శివే సర్ణవరా సాధికే


శ్రణేా త్రయంబకే దేవీ నార్ణయణి నమోసుీతే॥”
సంవతసరమలో వచేి నవర్ణత్రులలో శ్రననవర్ణత్రులు మఖ్ామైనవి. శ్రదృతువులో
అశీవజ్మాసపు శుకా పాడామి మొదలు నవమి వరకూ వచేి ఈ నవర్ణత్రులు పావనమైనవి,
పరమ ప్రశ్సీమైనవి.
సనాతన ధరమమలో వచేి పండుగలలో అతాంత ఆహాాదకరమైన పండుగ ఈ నవర్ణత్రులతో
కూడిన దసర్ణ. వాత్యవరణమలో వేడి, చలి లేని సమశీతల ఉషోాగతలతో వుండి ప్రకృతి కూడా
ర్ణగరంజతమై వుంట్టంది ఈ సమయమలో. ఈ నవర్ణత్రుల సమయమలో
భారతదేశ్మలో ఏ మూల చూస్త్రనా దాదాపు క్టలాహలమతో కూడిన వాత్యవరణమ
వుంట్టంది. ఈ నవర్ణత్రులన్య “దుర్ణగ నవర్ణత్రులు” అని కూడా అంటారు. శ్కిీని కొలిచే
సాంప్రదాయమలో నవ దురగలన్య నవర్ణత్రులలో కొలుసాీరు కాబటిో దుర్ణగ నవర్ణత్రులు అని
పేరు. ఈ తొమిమది రోజులూ ర్ణత్రులకే ప్దిపీట. పాడామి ర్ణకమన్యపే పూజ్కు స్త్రదధం
చేసుకొని, పూజ్ గది కడిగి మగుగ ప్ట్టోకొని వుంచుకుంటారు. పాడామి రోజున
భద్రమంటపమ, కలశ్సాాపన చేసాీరు. అనిన ఉపాసనలలో ఉతీమమైనది మాతృభావనతో చేస్న
ఉపాసన. దీని వలా అమమవారి కృప తవరగా లభిసుీంది. అందరి యెడలా మాతృభావన
వుంట్టంది. మాతృమూరిీ ప్పలాలు కషోపడితే చూడలేదు. కాబటిో జ్గనామత కూడా భకుీలన్య
వంటనే అన్యగ్రహిసుీంది.
దుర్ణగ అనగా “దుైఃఖేన గంతుం శ్కాతే దుర్ణగ”. కషోమ చేత తెలియబడునది. అంటే ఆమెన్య
తెలుసుకొనటమ చాలా కషోమ, అతి దురాభమ, దురగమ. మరో భావమగా చూస్నీ దురగమ
నందు నివస్త్రంచునది. మన దేహమ నవ దావరమ కల దురగమ. మాయతో కపపబడిన ఈ
దేహ దురగమన్య ఛేదించుట పరమ దురాభమ. మహామాయ అయిన ఈ శ్కిీ ని, అనగా
పరమాతమన్య శ్రణువేడితే తపప ఛేదించలేమ. శివశ్కెధీయకారూప్పణి అయిన ఆ జ్గనామతన్య

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
30

మందు శ్రణు పందాలి. ఉపాసన చెయాాలి. అలా సాధనతో ఛేదిస్నీ అంతర్ణంతరమలలో


వునన ఆతమగా దరశనమిసుీంది దురగ. ఇదే ఈ దసర్ణ పూజ్లలోని అంతర్ణరామ.
లోకమలో దుఖ్యనిన పోగొట్టో ఈ నామమ ఐదు అక్షర్ణల సంపుటి. ‘ద’ కారమ దైతానాశ్నం
- ఉ కారం విఘననాశ్నమ, “ర” కారమ సరవపాపదహనమ, “గ” కారమ అనినంటినీ
తొలగించునది, “ఆ” కారమ ఆత్యమనందమ కలిగించే తలిా. పూరిీగా “దుర్ణగ”. అమమవారిని
దుర్ణగ అని తలచిన చాలు సరవ దుఖ్యలన్య హరిసుీంది. అందుకే లలిత్య నామాలలో మనమ
“దురాభా దురగమా దుర్ణగ దుైఃఖ్హంత్రి సుఖ్ప్రదా” అంటూ స్నవిసాీమ.
ఇలా ఉపాస్త్రంచబడు తలేా దుర్ణగ. ఈమెనే ఇచాఛ జాాన క్రయా శ్కిీ సవరూపమగా మనలో నిలచి
వుననది. మనలో చేతనగా వుండి, మనలన్య నడుపుతునన త్రిపురసుందరి ఈమె. నవర్ణత్రులలో
అమమవారి సపీశ్తీ పార్ణయణమ చెయాటమ సంప్రదాయమగా వస్తీ వుంది. సపీశ్తి
మనకు మారకండేయ పుర్ణణమలో వుననది. అషాోదశ్ పుర్ణణాలలో మారకండేయ పుర్ణణమ
ప్రతేాకమైనది. మారకండేయ మహరిష చేత రచించబడిన ఈ పుర్ణణమలో సపీశ్తికి
మంత్రశసి గౌరవమ కలిగినది. మఖ్ామగా ఇందులోని దేవీమహిమన్య వివరించే
“సపీశ్తీ“ భాగమ పూరిీ మంత్రమయమైనదని, ఇది పార్ణయణ చేస్త్రనవారికి ఇహంలో
ఇచఛలు తీరి పారమారిాకమైన ఫలమ కూడా లభిసుీందని నమమకమ.
ఉపాస్త్రంచినవారికి భకిీ, జాాన, వైర్ణగాాలన్య ప్రసాదిసుీంది. దీనిని సపీశ్తి యని, దేవీ సపీశ్తి
యని కూడా అంటారు. ఇందులో ప్రథమ, మధామ, ఉతీర చరిత్రలని మూడుభాగాలుగా
విభజ్న వుననది. మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరసవతీ సపరూపమగా అమమవారు ఈ మూడు
విభాగాలలో మనకు దరశనమిసుీంది. మొదటి భాగమలో మహాకాళీ, త్యర, ఛిననమసీ,
సుమఖీ, భువనేశ్వరీ, బాలా, కుబ్ అనే సపీ సతులుగా ఆర్ణధిసాీమ. రండవ భాగమ,
మధామ చరిత్రలో లక్ష్మీ, లలిత, కాళీ, దుర్ణగ, గాయత్రి, అరుంధతి , సరసవతి అనే సపీసతులు.
మూడవ భాగమయిన ఉతీర భాగమలో బ్రహీమ, మహేశ్వరీ, కుమారీ, వైషావీ, వార్ణహీ,
మహేంద్రీ, చామండా అని సపీసతులన్య కీరిీంచబడినందుకు ఇది సపీసతీ అని పేరు వచిింది.
ఈ దుర్ణగసపీశ్తీ విశిషోత ఏమంటే, ఇంద్రాది దేవతలన్య అషోకషాోల పాలు చేస్త్ర అసురులు
విర్రవీగుత్త వుంటారు. దేవతల మొర ఆలకించి దుర్ణగ దేవి తిరిగి దేవతలకు సవరగమ
అపపగించటమ ప్రధ్యన అంశ్ం.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
31

త్యరికకమగా మానవులలో వునన రజ్య గుణమ ప్రిగి నప్పుడు, సతవ గుణమ అణిగి నప్పుడు
అమమవారిని ఆశ్రయించగా మనలోని రజ్సుస తొలగి పూరుాలమగుట దీనిలో అంతర్ణరామ.
ఇందులో కొనిన లౌకిక కథల రూపమలో బోధ వుంట్టంది. త్యనెంతో ప్రేమతో ‘తనవారు’అని
అన్యకునన భారాపుత్రుల చేత తిరసకరించపడిన ‘సమాధి’ కథ. శ్త్రువుల చేత చికికన సమసీమ
క్టలోపయిన ‘సురధుడు’ అనన మహార్ణజు కథ. ఇదిరూ మని ఆశ్రమమ చేరటమ, మని
అన్యగ్రహమ చేత అమమవారైన దుర్ణగ దేవి కథన్య విని, ఆమెన్య ఉపాస్త్రంచి ఫలమ పందటమ
ఇందులో ప్రథాన అంశ్మ. ఇందులో దుర్ణగ దేవి మహిమలు కడు రమామగా
వివరించబడినాయి. ఒకప్పుడు దేశ్మలో కరువు కాటకమలు వచిినప్పుడు ఈ సపీశ్తీ
పార్ణయణమ శ్త సంఖ్ా చేస్త్ర, అదుభత ఫలిత్యలు పందారననది మనకు నిదరశనమగా
కనపడుతుననది. ఇంతటి శ్కిీ వంతమైన దుర్ణగ సపీశ్తి లో 13 అధ్యాయాలు వునానయి. దీని
పార్ణయణమ ఎంతో పవిత్రమగా చెయావలస్త్రనది. శ్రననవర్ణత్రులలో తొమిమది రోజులూ
చెయాటమ ఉతీమమ.
పార్ణయణ పదధతి మూడు విధ్యలుగా చేసాీరు.
అశ్వయుజ్ మాసమలో శుకాపాడామి మొదలు నవమి వరకూ తొమిమది రోజులూ ప్రతి దినమూ
13 అధ్యాయాలు పార్ణయణమ చెయాటమ మొదటి పదధతి. రండో పదధతి మొదటి రోజు ప్రథమ
అధ్యాయమ (ప్రథమ చరిత్ర) రండవ రోజు రండు, మూడు, నాలుగు (మధామ చరిత్ర). మూడవ
రోజున ఐదు న్యంచి పదమూడు వరకూ ( ఉతీర చరిత్ర). ఇలా మూడు రోజులకు ఒక సారి
చొప్పున తొమిమది రోజులూ మూడు పర్ణాయమలు పార్ణయణమ చెయాటమ రండవ పదధతి.
మూడవ పదధతిలో మొదటి రోజు మొదటి అధ్యాయమ, రండవ రోజు రండు మూడవ
అధ్యాయమలు, మూడవ రోజు నాలుగవ అధ్యాయమ, నాలుగవ రోజు ఐదు ఆరు
అధ్యాయాలు, ఐదవరోజు ఏడవ అధ్యాయమ, ఆరవ రోజు ఎనిమిదో అధ్యాయమ. ఏడవ రోజు
తొమిమది పదో అధ్యాయాలుఎనిమిదవ రోజు పదకొండవ అధ్యాయమ, తొమిమదవ రోజు
పనెనండవ అధ్యాయమ, దశ్మి రోజున పదమూడవ అధ్యాయమ చదవటమ. పార్ణయణ
కాలమ ఏకభుకుీలుగా వుండటమ సామానామ.
పార్ణయణ కాలమలో మౌనమ పాటించటమ, కూరుినన చోట న్యంచి కదలకపోవటమ
కూడా పదధతిగా పాటిసాీరు. పార్ణయణమ తరువాత ధూపదీప నైవేదాాలతో దురగన్య స్నవించి

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
32

దశ్మి నాటికి ఒక మతెధీదువకు ఎఱ్రని వసిమతో కూడిన త్యంబూలమ ఇవవటమ


ఆచారమ. పార్ణయణమనకు మందు దుర్ణగ కవచమ, అరగళ్, స్త్రదధకుంజక మొదలనవి
కూడా జ్ప్పసాీరు. వీలున్య బటిో పార్ణయణ పదితులతో స్నవించిన క్టరిన ఇహలోక ఫలమ,
క్టరని పారమారిాక ఫలమ పందవచుి. మహరనవమి నాడు సాంప్రదాయమగా ఆయుధ
పూజ్ జ్రుపుత్యరు. ఆనాడు దేశ్మంతటా అందరు తమ తమ వాహనాల మొదలు సరవ
వసుీవులనూ పూజసాీరు. తమ జీవన ఉపాధి కలిగించు వాటికి గౌరవమ చాటటమ ఇందలి
మఖ్ా ఉదేిశ్మ. తెలంగాణాలో శ్మీ ఆకున్య “శ్మీ బంగారమని” మిత్రులకు ఇచిి ఈ చినన
శోాకమ చెబుత్యరు...
“శ్మీ శ్మయతే పాపం - శ్మీ శ్త్రు వినాశ్నం
అరు్నసా ధన్యర్ణధరీ - ర్ణమసా ప్రియదరశనం”
పాండవుల అజాాత వాసపు అంతమలో, కరవుల మీద విజ్యుడైన అరు్న్యడు
విజ్యశ్ంఖ్యర్ణవమ చేస్త్రనది దశ్మి నాడే. ర్ణమడు తన వనవాసమ మగించి స్టతతో
అయోాధ చేరిన రోజు కూడా ఈ విజ్య దశ్మి నాడే. ఆయా సందర్ణభలలో దుర్ణగ పూజ్ చేస్త్ర
విజ్యమ పందారని పుర్ణణ కథ.
దివామైన ఈ పదిరోజులు అమమవారిని భకిీ శ్రదధలతో పూజంచిన వారికి “అహమ” పోయి
జీవన్యమకుీలు అవుత్యరననది భకుీల నమమకమ. ఎలాంటి కషోమైన తీరిి, గుండెలకు హతుీకునే
జ్గజ్్ననిని తొమిమదిరోజులు అంగరంగవైభవమగా స్నవించి, అహమన్య తొలగించుకొని,
జాానమనే స్త్రదిధని పందటానికి నవర్ణత్రుల కనాన ఉతీమమైన కాలమ మరిలేదంటే అతిశ్యోకిీ
కాదు. ప్రపంచమలో చెలరేగిన గడుా స్త్రాతిని తొలగించి జ్నజీవితమ సక్రమమగా మార్ణలని
ఈ నవర్ణత్రికి జ్గదంబన్య ప్రారిాదాిమ.

అరు్నా! ఎవడు అభాాసయోగమతో, ఏకాగ్ర చితీమన దివారూపుడైన మహాపురుషుని


సమరించునో, అటిోవాడు ఆ పరమపురుషునే చెందుచునానడు. ఆ మహాపురుషుడే సరవజుాడు;
పుర్ణణ పురుషుడు; ప్రపంచమనకు శిక్షకుడు; అణువు కనాన అణువు; అనూహామైన
రూపమ కలవాడు; స్తరా కాంతి తేజ్యమయుడు; అజాానాంధకారమనకనన ఇతరుడు.
భగవదీగత

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
33

108 దివాక్షే….త్రాల సమాచారం - 4

కిడాంబి సుదరశన వేణుగోపాలన్ (మొ): 90005 88513

12. తిరుక్కొట్టియూర్: ఈ క్షేత్రానికి మరి యొక పేరు తిరుగోష్టఠయూర్. గోష్టఠ అంటే వేదం
మొదలైనవాట్టతో భగవంతుని కీరితంచే భక్తతల సమూహం. భక్తతలు ఎక్తొవైనా ఉండొచ్చు.
తక్తొవైనా ఉండొచ్చు. తిరుచ్చు నంచ్చ 100 కి.మీ. స్వామి ఉరగ మెలలనయాన్. మరి యొక పేరు
సౌమయనారాయణన్. అమమవారు తిరుమామకళ్. ఇచ్ుట స్వామి కదంబ మహరిికి, ఇంద్రునికి
ప్రతయక్షమైనారు. హిరణయకశిపుని బాధలు సహింపజాలక దేవతలు కదంబమునిని ప్రారిథంచ్చరి.
ఆయన దేవతలన ఈ క్షేత్రమునక్త హిరణయకశిపుడు రాలేడని, వారిని ఇచ్ుటనే ఉండమని
చెప్పెన. గోష్టఠగా వచుిటచే ఈ క్షేత్రమనకు తిరుగోష్టఠయూర్ అన్య పేరు వచిినది. మరి ఒక
కథనం ప్రకారం దేవతలు, ఋషులు హిరణాకశిపుడు ప్టేో బాధలు పడలేక బ్రహమ, శివునితో
మొర ప్ట్టోకునానరు. బ్రహమ, శివుడు, దేవతలు, సపీ ఋషులు ఈ విషయం చరిించడానికి పై
ఊరిలో కలుదాిమన్యకునానరు. వారందరు గోష్టఠగా వచాిరు కావున ఈ ఊరికి
తిరుగోష్టఠయూర్ అని పేరు వచిినది.
ఇచ్ుట సనిిధి మూడు అంతస్తతలుగా ఉండున. ఈ సనిిధి విమానము విశ్ాకరమచే
నిరిమంపబడినది. మొదట్ట అంతస్తత భూలోకం, రండవ అంతస్తత క్షీరస్వగరం, మూడవ అంతస్తత
వైక్తంఠం. స్వామి మొదట్ట అంతస్తతలో కృష్ణుడు నాటయభంగిమలో ఉనిట్లల, రండవ అంతస్తతలో
శ్యన భంగిమలో, మూడవ అంతస్తతలో నిలుచ్చని భంగిమలో దరశనం ఇస్వతడు. ఇకొడ
స్వామి దేవతలకు నృసంహ అవతారంలో దరశనమిచ్చుడు. దేవతలు హిరణయకశిపుని
బారినంచ్చ రక్షంచ్మని శ్రీ మహా విష్ణువున వేడుక్తంటారు. నారాయణుడు నరసంహ
అవతారం ఎతతడానికి సంసద్ధుడవుతాడు. దేవతలు స్వామివారి అవతారమున ముంద్ధగానే
చూడాలని వేడుక్తంటారు. స్వామి అనగ్రహిస్వతడు. హిరణయకశిపుని వధించే భంగిమలో
నిలువెతుతలో ఉని నరసంహ స్వామి మూరిత ఉనిది. దీనినిబట్టి ఈ ఆలయం నరసంహావతార
కాలానికే ఉనిట్లల తెలుస్తంది. ఈ ఆలయంలో శివలంగం, వినాయక్తడు,
స్తబ్రహమణ్యయశ్ారస్వామి మూరుతలు కూడా ఉనివి.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
34

ఇది ఒక విశిష్ిమైన క్షేత్రం. ఎంద్ధకనగా -- భగవద్ రామానజులు 1017 వ సంవతసరములో


అవతరించ్చరు. వారు స్వక్షాత్ ఆదిశేష్ణడి అవతారం. వారి కాలంలో ఎవరికీ తిరుమంత్రం
(అష్టిక్షరీ మంత్రం) తెలయద్ధ. తిరుక్కొట్టియూర్ నంబికి ఆ మంత్రం తెలుస్తనని తెలస, వారి
దగగరక్త రామానజులు వెళతారు. వారి కటాక్షం కలుగద్ధ. మళ్ళీ వెళతారు. ఫలతం దకొద్ధ.
ఇలా 18 స్వరుల వెళతారు. 18 వ స్వరి రామానజుల వారికి తిరుక్కొట్టియూర్ నంబి తిరుమంత్రం
ఉపదేశిస్వతరు. అయితే వారు ఒక ష్రతు ప్పడతారు. ఈ మంత్రం ఇంకెవారికి ఉపదేశించ్ రాదనీ,
ఆలా చేసనటలయితే రామానజులు నరకానికి వెళతారని ష్రతు ప్పడతారు. రామానజులు సరే
అంటారు. గురువుగారు మంత్రం ఉపదేశిస్వతరు.
అనంతరం రామానజులు సనిిధి పైకి వెళ్లల ప్రజలన పిలచ్చ తిరుమంత్రం చెపుతారు. ఆలాగున
తిరుమంత్రం అకొడి వాళలందరికి తెలుస్తతంది. గురువుగారు రామానజులున పిలచ్చ ఎంద్ధక్త
వాగాాన భంగం చేస్వవు అని అడుగుతారు. రామానజులు గురువుక్త క్షమాపణ చెపిె, నేన
మాట తప్పెన. నరకానికి పోతాన. కానీ ఈ తిరుమంత్రం తెలుస్తక్తని వాళీందరూ మోక్షం
పంద్ధతారు అని వినివించ్చక్తంటారు. విష్యం తెలుస్తక్తని గురువుగారు రామానజులున
క్షమిస్వతరు. రామానజులవారికి ఎమెెరుమానార్ అనే బిరుద్ధ ప్రదానం చేస్వతరు.
13. తిరుమాలరుం సోలై: మద్ధరై నంచ్చ 11 కి.మీ. ఈ క్షేత్రానిి దక్షణ తిరుపతి, వనగిరి, అళగర్
కోవిల్ (అళగర్ అంటే అందమైనవాడు అని అరథం) అని కూడా పిలుస్వతరు. ఎక్తొవ వాడుకలో
ఉని పేరు అళగర్ కోవిల్. స్వామికి స్తందరబాహు ప్పరుమాళ్, స్తందరరాజన్, కళీళగర్,
మాలాలంకారులు, వైక్తంఠనాథన్, పరమస్వామి అని తిరునామములు. అమమవారు
స్తందరవలల. యముడు ఒకస్వరి భూలోకంలో తీరథ యాత్ర క్త వచ్చుడు. అళగర్ క్కండల అందం
చూస అకొడ వేంచేయమని శ్రీమహావిష్ణువున గూరిు తపస్తస చేస్వడు. స్వామి యముని కోరిక
తీరుదలచ్చ విశ్ాకరమన పిలచ్చ అకొడ తనక్త ఒక సనిిధి నిరిమంచ్మని ఆజాాపించెన. ఆ
విధముగా ఈ సనిిధి వెలసనది. శ్రీమహావిష్ణువు వామన అవతారం ఎతిత నప్పుడు బ్రహమ
స్వామివారి ప్పదాలు కడుగుతాడు. ఆ తీరథం ఈ క్షేత్రములో పడిందని ప్రతీతి.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
35

ఈ ఆలయ ముఖదాారమునక్త 18 మెట్లల ఉనాియి. కరుపెనిస్వామి అనే అధిదేవత ఆలయ


రక్షక్తడు. ఈ ఆలయానిి కాప్పడుతుంటాడు. సంవతసరానికి ఒకొ రోజు మాత్రమే ముఖదాారం
తీస్వతరు. ఆ ఒకొ రోజు కూడా చ్క్రతాతళ్వార్ (స్తదరశన చ్క్రం) మాత్రమే ఈ దాారంలోనంచ్చ
ప్రవేశిస్వతరు. మిగిలన రోజులలో ఆ దాారానిి మూస ఉంచ్చతారు. అంద్ధచే భక్తతలు వేరే
దాారము దాారా ఆలయంలోనికి ప్రవేశిస్వతరు.
గోదాదేవి తనన ప్పళ్లల చేస్తక్కంటే 100 గంగాళ్వల అకాొరవడిసెల్, 100 గిన్నిల వెని కానకగా
సమరిెస్వతనని ఈ క్షేత్రం లోని కళీళగర్ ప్పరుమాళీక్త మొక్తొక్కంది. ఆమె శ్రీరంగనాథునిలో
ఐకయమై పోయింది. ఆ మొక్తొ అలానే మిగిలపోయింది. అనంతరం రామానజులవారు
ప్పరుమాళీక్త ఆ మొక్తొ తీరిు ఆ విష్యం గోదాదేవికి వినివించ్చక్తంటారు. ఆమె సంతుష్ణిరాలై
రామానజులన "యెన్ కోయిల్ అనిన్" అని పిలచ్చ గౌరవించ్చరట. అది మొదలు
రామానజలక్త "గోదాగ్రజః" అనియు "కోయిల్ అనిన్" అనియు తిరునామములు ఏరెడినవి.
నమామళ్వారుల స్వామి ఆశ్రిత వాయమోహమన్నడి గుణమున అభివరిుంచ్చరి. ఆళ్వారల భకితకి
పరవశుడైన సరేాశ్ారుడు వారి తిరుమేని యంద్ధ మికిొల ప్రీతి చూపగా ఆళ్వారుల “అయ్యయ!
సరేాశ్ారుడు నని ఈ దేహముతోనే పరమపదమునక్త తీసక్కనిపోవునేమో అటలయిన ఈ
సంస్వరము నితయమగునే” అని తలచ్చ స్వామిని ఈ దేహము పై మోహమున విడువుమని
ప్రారిథంపగా స్వామి అటేల అని అంగీకరించెన. అప్పుడు ఆళ్వారుల “ఆహా! ఏమి ఈ సరేాశ్రుని
శీలగుణము, ఆశ్రిత వాయమోహము” అని ఆశ్ురయ పడిరి.
14. తిరుమోహుర్: మధురై నంచ్చ 11 కి.మీ. ఈ క్షేత్రమునక్త ఇంక్కక పేరు మోహనపురం.
అమృతమున పంచ్చ నిమితతమై మోహిని అవతారము దాలున స్వామి దేవతల ప్రారథన మేరక్త
కాలమేఘ ప్పరుమాళ్ళీగా అవతరించ్చటచే ఈ క్షేత్రమునక్త మోహనపురమన పేరు వచెున.
స్వామి కాలమేఘ ప్పరుమాళ్. అమమవారు మోహనవలల.
భస్వమస్తరుని కథ మనకందరికీ తెలసందే కదా. విష్ణువు మోహినిగా అవతరించ్చ భస్వమస్తరుని
ఆకరిించ్చన సథలమే ఈ క్షేత్రము. ఇంక్కక కథనం ప్రకారం విష్ణువు మోహిని అవత్యరమెతిత
అమృతమంతా దేవతలక్త పంచ్చప్పట్టి రాక్షస్తలక్త ఒట్టి చేయి చూపిస్వతడు. ఆ ఘటన ఇకొడే
జరిగినది.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
36

ఒకొస్వరి ఈ స్వామిని దరిశంచ్చ, ప్రారిథస్తత మోక్షం లభిస్తతందని భక్తతల నమమకం. నమామళ్వార్


తమ ప్పశురంలో ఈ విధంగా అంటారు—“మనము స్వామిని ఆశ్రయిస్తత ఆయన మనలన
కాప్పడుతాడు, దేవతలు మనతో బాగుంటారు, రాక్షస్తల భాధలు మనక్త ఉండవు. కాబట్టి
ఎలలప్పుడూ తిరుమోహుర్ ప్పరుమాళీ నామానిి జపించ్ండి”. స్వామి నమామళ్వారున
ఇకొడినంచే వైక్తంఠానికి తీస్తక్తని వెళ్వీరని సథలపురాణం.
15. తిరుకూొడాల్: ఈ సనిిధి మధురై పటిణం నడిబొడుున ఉనిది. మీనాక్ష అమమవారి ఆలయం
నంచ్చ 1 కి.మీ. ప్పదా ఆలయం. స్వామి కూడల్ అళగర్. అమమవారు మధురవలల. ఈ ఆలయం
విమానం నీడ నేలమీద పడద్ధ.

తిరుపపలాలండు: ప్పరియాళ్వార్ విరచ్చత 12 ప్పశురముల తిరుపపలాలండు నాలాయిర దివయ


ప్రబంధములో ఒక భాగం. నాలాయిర దివయ ప్రబంధములో తిరుపపలాలండుక్త చ్చలా విశిష్ిమైన
స్వథనం ఉనిది. తిరుపెలాాండు అంతట్ట ప్రబంధమ మరి యొకట్ట లేద్ధ అని ప్పదాలు అంటారు.
ప్రతి విష్ణు ఆలయంలో ఆరాధన సమయంలో పలాలండు లోని మొదట్ట రండు ప్పశురములన
రండు స్వరుల స్తవిస్వతరు (పఠిస్వతరు).
వలలభదేవుడు అన ప్పండయ రాజుక్త పరమపదానికి మారగం చూపించే శ్కిత ఉని దేవుడిని గురించ్చ
తెలుస్తకోవాలనిపించ్చంది. ఆయన ఒక బంగారు చ్చలుకన తన ఆస్వథనంలో పై కప్పుక్త
వేలాడదీస తన ప్రశ్ిక్త సరియైన సమాధానం చెపిెనప్పుడు ఆ చ్చలుక దానంతట అదే కింద
పడుతుందని ప్రకట్టస్వతడు. చ్చలా మంది వచ్చు విజయం స్వధించ్క్తండా తిరిగి వెళతారు.
కూడల్ అళగర్ ప్పరుమాళ్ళీ వలలభదేవుడి పురోహితుడైన సెలానంబి కలలో కనపడి

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
37

శ్రీవిలలపుత్తతరుక్త చెందిన విష్ణుచ్చతుతల (ప్పరియాళ్వార్) వారి పేరు స్చ్చస్వతడు. రాజ ప్రతినిధులు


ప్పరియాళ్వార్ న మధురైలోని ప్పండయ రాజు ఆస్వథనానికి తీస్తక్తని వస్వతరు.
వేద గ్రంథాల నండి మరియు చ్చరిత్రక స్చ్నల నండి అనేక ఉదాహరణలతో ప్పరియాళ్వార్
ప్పండయ రాజుక్త మహా విష్ణువు పరమపదానికి తీస్తకెళలగలడు అని నిరూపిస్వతరు. అప్పుడు
సభలో ఉనివారికందరికి ఆశ్ురయం కలగించేటట్లల బంగారు చ్చలుక క్రంద పడిపోతుంది.
సంతోషంచ్చన రాజు ప్పరియాళ్వార్ న ప్రశ్ంసంచ్చ వారిని మధురైలో ఏనగుపై ఊరేగిస్వత డు.
ఆ ఊరేగింపు చూడటానికి కూడల్ అళగర్ ప్పరుమాళ్ళీ సాయంగా తన గరుడ వాహనంలో
వస్వతడు. స్వామిని చ్చసన ఆనందంలో ప్పరియాళ్వార్ 12 ప్పశురముల తిరుపెలాలండుతో
స్వామికి మంగళ్వశాసనం చేస్వతరు. ఆయన అప్పుడు 473 ప్పశురములు స్వయిస్వతరు
(ప్పడుతారు). తిరుపెలాలండు అంద్ధలో భాగమే. నాలాయిర దివయప్రబంధం ఈ
ప్పశురములతోనే మొదలవుతుంది. ఆలయ ప్రాకారంలో 108 దివయదేశాల చ్చత్రపటాలు,
రామాయణ, మహాభారతానికి చెందిన శిలాెలు మనం చూడొచ్చు.
స్వమానయంగా విష్ణు ఆలయములలో నవగ్రహాలు ఉండవు. ఈ ఆలయంలో నవగ్రహములు
ప్రతిష్టఠంపబడినవి.
(ఈ స్వామి నాలుగు యుగాలుగా-- కృత, త్రేతా, దాాపర, కలయుగములు--భక్తతలనంచ్చ
పూజలంద్ధక్కంట్లనాిడు.)

శుభాభినందనలు
కరోనా మహమామరి ప్రపంచ దేశలన్య పటిోపీడించి కుదుపుతునన సమయమలో -అనేక వైదిక
సంఘమలు - పీఠమలు ఆశ్రమమలు వారి వారి శ్కాీయన్యసారమ భగవతేపీరణ తో - గాయత్రీ
మహామంత్ర జ్పమ , పంచాక్షరీ , అషాోక్షరీ , దావదశక్షరీ, మహామృతుాంజ్య, ధనవనీరి, లలిత్య
సహస్రనామ , విషుా సహస్రనామ మాలామంత్ర, ర్ణమరక్షాస్తీత్ర మలు - ఇత్యాది అనేక లోకరక్షణ
కారాక్రమమలతో సమాజ్స్నవ చేస్త్రన , చేయుచునన సమసీ సతుపరుషులకు ( స్టి పురుష భేదమ లేక
అందరూ ) ఈ పత్రికదావర్ణ శుభాభినందనలు తెలుపుతునానమ. మఖ్ామగా "జ్యభారతి " వావటాసప్
గ్రూపులలో సవచిందంగా పాల్గగని లోకకళాాణారామ వారివారి ప్రీతినన్యసరించి జ్పమలు చేస్త్రన
సదాచార సంపన్యనలన విశల హృదయులకు ప్రతేాకంగా శుభాభినందనలు తెలుపుతునానమ.
శ్రీ గాయత్రి

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
38

దేవీ ఉపాసన దేనికి ?


శ్రీమతి K. లీలా కుమారి, హైదర్ణబాద్

ఈ వాాసం కంచి పరమాచారా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ్రేంద్ర సరసవతీ మహా సావమి వారి అన్యగ్రహ
భాషణంన్యంచి స్నకరించింది. మనమంత్య, మఖ్ాంగా దేవీ నవర్ణత్రులోా దేవిని తలిాగా, లోక
మాతగా ఈ క్రంది విధంగా కీరిీసాీం.
యా దేవీ సరవ భూతేషు మాతృ రూపేణ సంస్త్రాత్య |
నమసీసెధా నమసీసెధా నమసీసెధా నమో నమైః ||
అందుకే మహా కవి పోత్యనామాతుాడు కూడా ఆ తలిాని సుీతించడానికి త్యదాతమయ స్త్రాతిలో
మాటలు ర్ణక అమమని "చాల ప్దిమమ" అని కీరిీంచాడు. ఆ ప్ది అనే పదానికి ఎంత ప్ది అనేది
మాటలకు అందర్ణనిది. అందుకే ఆ
తలిా
అమమలగనన యమమ, మగుగరమమల
మూలపుటమమ,
చాల ప్దిమమ, సుర్ణరులమమ,
కడుపారడి పుచిిన యమమ,
తన్యన లో నమిమన వేలుపటమమల
మనమమల న్యండెడి యమమ,
దురగ మాయమమ కృపాబిధ యిచుిత
మహతవ కవితవ పటితవ సంపదల్ |
దేవీ ఉపాసన దేనికి - అంటే అమమ దయ
ఉంటే అనీనఉననటేా అని కదా మనం
అన్యకునేది, నమేమది. శైశ్వంలో ఆకలి వేస్త్రనప్పుడు మనం మన కననతలిా ఒడిలో చేరి, ఏడిి,
పాలు త్రాగి ప్రిగి ప్దివాళ్ళ మయాాం. బిడా కొంచెం ఏడిస్నీ చాలు అమమ తన పన్యలనీన ఒక
పకకకు నెటిో తన శిశువుని లాలిసుీంది. ప్పలాలు తలిాని నోర్ణర్ణ "అమామ" అని ప్పలిచినటేా లేగ

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
39

దూడలు తమ తలుాలని "అంబా" అని ప్పలుసాీయి. గోమాత త్యన్య తినే గడిాని కూడా వదిలిప్టిో
ఆ లేగ దూడ దగగరికి పరిగెడుతుంది. ఎందుకంటే ఆ తలిాకి మాత్రమే ఆ ప్పలుపులోని కలత
తెలుసు, ఆరిీ తెలుసు. అటాాగే మనం కూడా జ్గజ్్నని యైన ఆ తలిా – దురగమమ, అంబిక వది
మొరప్ట్టోకుంటే ఆ లోక మాత అన్యగ్రహానికి పాత్రులవుత్యమని సావమి వారు అంబికాచరణ
దాస ఫల శ్ృతిగా చెపాపరు. అందుకే దేవీ ఉపాసన - ఆరిీ తో ప్పలిస్నీ అమమ లాగ మన చెంతకు
పరిగెతిీ వచేిది ఒకక ఆ తలిా భవాని మాత్రమే. ఆవిడ భకీ సులభ. ఆ పరమేశ్వరునికి కూడా
భిక్షనిచేి అననపూరా.

ఆది శ్ంకరులు తమ సౌందరా లహరిలో చిటోచివరి శోాకానికి మందటి శోాకంలో దేవీ


ఉపాసకులు య్య య్య ప్రయోజ్నాలు పందుత్యరో విశ్దీకరించారు.
సరసవత్యా లక్షామయ విధి హరి సపతోనయ విహరతే రతే:
పాతివ్రతాం శిధిలయతి రమేాన వపుషా,
చిరం జీవనేనవ క్షప్పత పశుపాశ్ వాతికరైః
పర్ణననాిభిఖ్ాం రసయతి రసం తవద్ భజ్నవాన్ ||
అమామ నార్ణయణివైన నీకు లక్ష్మి ఒకవైపు, సరసవతి ఒక వైపు వింజామరలు వీస్తీ ఉండగా,
న్యవువ కొలువు తీరుసాీవు. అటాాంటప్పుడు వారు నీకు అతి వతసలుడైన భకుీణిా కూడా ఎందుకు
కనికరించరు!! అందుకే నీ భకుీణిా చూస్నీ నీ స్తదరుడు నార్ణయణుడికి కూడా అస్తయ
కలుగుతుంది.
ఎవరైనా మొటో మొదట క్టరేది లక్ష్మి కటాక్షానేన. కానీ తన బిడా తెలివి తకుకవ తనం తలిాకి
తెలుసు కన్యక ఆ లక్ష్మి కటాక్షానేనమొటో మొదట అన్యగ్రహిస్నీ అజాానవశన ధనం దురవయయం
చేస్నస్త్ర పాపాలు మూట కట్టోకుంటాడని, అతనికి మొదట సరసవతీ ప్రసననతన్య అన్యగ్రహించి ఆ
తరువాత ఐశ్వర్ణానిన చకకగా అన్యభవించే వివేకం ఇసుీంది శ్రీమాత. దీనితో ఆ భకుీనికి మంచి
కార్ణాలు చేయడం అలవాటవుతుంది. అందుచేత అతడు ఎప్పుడూ ఇహానికి, పర్ణనికీ కూడా
ఉపయోగపడే కార్ణాలనే చేసుీంటాడు. ఆ జ్గనామత పటా ఏకాంత భకిీ నెరప్పన వాని నాలుక
మీద ఆ పలుకుల వలది, సరసవతి కాలి గజె్ల మోతలు వినిప్పసాీయి. అట్టవంటి భకుీనిపై జాాన
సవరూప్పణి సరసవతికి గల మకుకవ చూస్త్ర బ్రహమగారికే కలవరం పుడుతుందిట.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
40

విదా, ధనాలుంటే సర్ణ, అంద చందాల మీదికి ఇఛఛ పరుగులెడుతుంది కాదూ!! చూస్నవాళ్ాకు
కొటోవచిినట్టా ఉండే తేజ్సుస కావాలని క్టరిక ఊరుతుంది. అంబికాన్యగ్రహమనన సాధకునికి
అదీ చేకూరుతుంది. చదువూ, డబూా, అందం అనీన ఉనాన ఆయుర్ణియం లేకపోతే
నిషపీయోజ్నం కదా. భవానీ కటాక్షం ఉనన ఉపాసకుడు దీర్ణఘయుషమంతుడవుత్యడు. మంచిది,
అనీన అమిర్ణయి. తతైః కిమ్ - తరువాత? ఈ అన్యభవానికి ప్పదప ఈ ప్రశ్న వైర్ణగాానికి బీజ్ం.
మనకు వైర్ణగాం కన్యక సంతం గానే కలిగితే అది క్షణకాలం ఉంట్టందో, ఉండదో. కానీ అమమ
దయచేత అది కలిగితే ఆ వైర్ణగాం మేకు పాతినటేా!! మనం బంధ్యల న్యంచి విమకుీలమైతే
పరమానందం మన సతుీ. అమమ, అంబా భవాని మనకిచేి అంతిమ ఫలం అదే. అందుకే దేవీ
ఉపాసన.
ఆది పురుషుడు పరమేశ్వరుడు, ఆయన శ్కిీ ప్రకృతి - మాతృ సవరూప్పణి. ఆమె ఈశ్వరుడిలో సగ
భాగం, వారు ఆది దంపతులుగా, లోకానికి తలిా తండ్రులుగా పూజ్లందుకుంట్టనానరు. ఆ అమమ
నవ దురగలుగా ర్ణక్షస సంహారం చేస్త్రన శ్రననవర్ణత్రులలో ఆమెని బాలగా మొదలుప్టిో
ర్ణజ్ర్ణజేశ్వరిగా, శ్రీమాత, శ్రీ మహార్ణజాగా పూజంచుకుందాం, ప్రతిదినం
ఉపాస్త్రంచుకుందాం. అమమని రోజూ పూజంచటంలో ఉనన ఆనందానిన అన్యభవిదాిం. శ్రీ మాత్రే
నమైః

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
41

ప్రశోనతీరమాలిక
ప్రశ్న: అయాలస్తమయాజుల వంకటేష్: 9908125251: మంత్రానికి స్తీత్రానికి తేడా ఏమిటి?
ఎవరు ఏది చెయావచుి?
ప్రతుాతీరం: జ్యం వంకటాచలపతి, M: 8106833554: “మననాత్ త్రాయతే ఇతి మంత్రైః”
మననమ చేయువారిని కాపాడునది మంత్రమ. ఋషులు దరిశంచి కూరిిన బీజాక్షర
సమదాయమ మంత్రసవరూపమ. . “సపీక్టటి మహామంత్రాైః శివవకాిదివనిరగత్యైః” అన్య
‘నేత్రతంత్ర’ వచనాన్యసారమ మంత్రమలనినటికి మూలమ శివుడని తెలియుచుననది.
ఋషులు తపసుసదావర్ణ శివాన్యగ్రహమతో దరిశంచి లోకహిత్యరామ మనకందించారు. ఇవి
మూడు రకమలుగా ఉంటాయి. సాతిీవక, ర్ణజ్స్త్రక, త్యమస్త్రక మంత్రమలు. తనన్యత్యన్య
తెలుసుకొన్యటకు, లోకక్షేమమనకు, సరవమానవస్నవకొరకు నిషకలమషమైన ప్రేమతో
జీవించుట కొరకు సాతిీవక మంత్రమలు, ఐహిక సుఖ్మలకొరకు ర్ణజ్స్త్రక మంత్రమలు,
ఇతరుల వినాశ్మకొరకు త్యమస్త్రక మంత్రమలు జ్ప్పసాీరు. ఈ మంత్రమలు మరలా మూడు
రకమలు. వైదిక, త్యంత్రిక, పౌర్ణణిక మంత్రమలు. ఈ ప్రతి విభాగామలోకూడా పైన చెప్పపన
త్రిగుణ మంత్రోపాసనలు ఉంటాయి. మంత్రమ గురుమఖ్తైః ఉపదేశ్మపంది
వారునిరేిశించిన నియమమలన్య అన్యసరిస్తీ జాగరూకతతో భకిీశ్రదధలతో మంత్రమన్య
జ్ప్పంచాలి. తపశీశలురై, అంతైఃకరణ శుదిధగలిగ, సావధ్యాయ శీలురగు వారు మాత్రమే
మంత్రోపదేశ్మ చేయదగిన గురువులుగా నెరుగవలెన్య.
అక్షరసంఖ్ాన్య బటిో మంత్రభేదమలు గలవు. ఏకాక్షరమ గలవి ‘ప్పండ’ మని, రండక్షరమలు
గలవి ‘కరీరి’ యని, మూడు న్యండి తొమిమది అక్షరమలు గలవి ‘బీజ్మ’ లని, 10 న్యండి 20
అక్షరమలు గలవి ‘మంత్రమ’ లని, 20 అక్షరమలకు పైన గలవి ‘మాల’ యని
“నిత్యాతంత్రమ” తెలుపుచుననది. (మాత్రా ఏకాక్షర్ణైః ప్పండాైః .....అత వూరధవగత్య మాలాసాీసు
భేదోనవిదాతే). శోా. “పుంస్టి నపుంసకాతమనో మంత్రాైః సరేవ సమీరిత్యైః, మంత్రాైః పుందేవత్య
జేాయా విదాా స్టి దేవత్య సమృత్యైః” (శరదాతిలక తంత్రమ). పురుష, నపుంసక మంత్రమలన్య
“మంత్రమ” లని, స్టి మంత్రమలన్య “విదా” యని వావహరిసాీరని శరదాతిలక తంత్రమ
తెలుపుచుననది. శ్త్రు నాశ్నమనకు, ఇతరుల మనసుస పరివరీన చెందుటకు

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
42

పురుషమంత్రమలన్య, రోగనివారణకు స్టిమంత్రమలన్య, మనోవాంఛ లీరేడుటకు


నపుంసకమంత్రమలన్య జ్ప్పసాీరు. బీజాక్షర సహిత మంత్రమ క్రమ పదధతిలో ఉచిరించుట
వలన ఏరపడిన ధవని తరంగమలతో శ్రీరమనందలి మఖ్ామైన శ్కిీ కేంద్రమలు
(మూలాధ్యర్ణది చక్రమలు) చైతనావంతమల నాడులలో ప్రాణశ్కిీని ప్రవహింపజేయుట
దావర్ణ శ్రీరమ, మనసుస దృఢతవమ నంది పరిశుదధమై జాానమ వికస్త్రంచున్య.
ఈ మంత్రమలలో మూడు రకమలుననవి. 1) మంత్రమ 2) స్తీత్రమ 3) కవచమ.
ఇదివరకు చెప్పపనట్టా ఋషులు దరిశంచి కూరిిన బీజాక్షర సంపుటి ‘మంత్రమ’. ఇవి ఋష్ట
ప్రోకీమలు.
స్తీత్రమలు ఋషుల చేతగాని, దేవతలచేత గాని నిరిమంపబడిన భగవలీాలలు. వీటిలో
ఆయువుపట్టోలాంటి సాలమలలో బీజాక్షరమలు కూరిబడి స్తీత్రమన్య బలోపేతమ చేస్త్ర
క్టరికన్య స్త్రదిధంప జేయున్య. ఇవి ఏ ఫలమన్యదేిశించి చేయుదురో ఆ ఫలమస్త్రదిధంచుటకు
వాటిని ఎంచుకొని పార్ణయణ చేసాీరు. ఆయాస్తీత్రమలందు ఫలశ్రుతిలో కామాస్త్రదిధగురించి
తెలుప్ప యుండుట వలన ఆయాస్తీత్రమలన్య నిరాయించుకొనవచుిన్య. వీటికి
గురూపదేశ్మతో పనిలేదు. స్తీత్రనిర్ణమతలు నిరేిశించినట్టా ఆయా ఫలాపేక్షనన్యసరించి
వాటిని పార్ణయణ చేయదగినది.
కవచమలు కూడా స్తీత్రమలవంటివే. శ్రీరమలోని ప్రతి అంగమన్య రక్షించుటకొరకు
వీటిని పార్ణయణ చేసాీరు. ఆరోగా స్త్రదిధకి ఇవి బాగా తోడపడున్య. ఇవికూడా ఋషుల చేతగాని,
దేవతలచేత గాని నిరిమంపబడినవే. ఇవికూడా గురూపదేశ్మ లేకుండా పార్ణయణ
చేయదగినవి. అనగా స్తీత్రమలు కూడా మంత్రమలే. ఉదాహరణకు, లలిత్య సహస్రనామ
స్తీత్రమ, విషుా సహస్రనామ స్తీత్రమ – వీటిని మాలామంత్రాలని వావహరిసాీరు.
మంత్రమన్య మరలామరలా ఉచిరించుటన్య ‘జ్ప’ మంటారు ‘జ్ప’ మనగా జ్ననమరణ రూప
చక్రమన్య నిరోధించి, పాపసమూహమన్య ధవంసమ చేయునని నిరవచిసాీరు. (జ్కారో
జ్నమవిచేఛదైః, పకారో పాపనాశ్నైః). ఈ జ్పమ రండురకాలు. 1) బాహా 2) అంతర్పమలు.
జ్పమ బహిరగతమగా తెలియబడినచో అది బాహాజ్పమ. ఇందులో మరలా
రండువిధమలు. మంత్రోచాిరణ బాహామగా వినిప్పంచిన అది వాచాజ్పమ. శ్బిమ
వినపడక ప్దవుల కదలికదావర్ణ జ్పమ జ్రిగిన అది ఉపాంశు జ్పమ. అంతర్పమలో

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
43

శ్బోిచాిరణ గాని ప్దవులకదలికగాని ఉండదు. దీనిని మానస్త్రకజ్పమంటారు. ఇందులో


మరలా రండు విధమలు. మానస్త్రక, అజ్పా జ్పమలు. మంత్రస్త్రదిధ నందిన తర్ణవత
పురశ్ిరణ విధితో ఈ ప్రక్రయ సంపూరాత నందున్య.
ప్రతుాతీరం: పీసపాటి గిరిజా మనోహరశస్త్రి, ర్ణజ్మహేంద్రవరమ: వీటి తేడా తెలిస్న మందర
మంత్రమంటే ఏమిటి? స్తీత్రమంటే ఏమిటి? తెలుసుక్టవాలి.స్తీత్రమ అనగా దేవతలన్య,
దేవుళ్ళన్య సుీతిస్తీ చేస్న కీరీన కాని గానమ గాని అనిచెపపవచుిన్య. సావమి తపసాానందుల
వారి ప్రకారం, శోాకాలన్య శ్బిపూరితంగా కీరీన చేయడం. స్తీత్రాలన్య ధ్యరిమక సాహితా మని
కూడా చెపపవచుిన్య. దీనిని దైనందిన జీవితంలో నితామూ ఉపయోగిస్తీ వుంటారు. అనిన
వర్ణాలవారు, లింగభేదం లేకుండా అందరు చదువుక్ట వచుి, అందరికీ చెపపవచుి. ఈ స్తీత్రాలు,
పుర్ణణాలలోచెప్పపనవి, ఇతిహాసాలలో చెప్పపనవి, శ్ంకర భగవత్యపదుల వారు చెప్పపనవి ఈ
విధమైనవి ఎనోన వునానయి. ఉదాహరణకు విషుా సహస్రనామ స్తీత్రమ, లలిత్య సహస్రనామ
స్తీత్రమ, సౌందరాలహరి, శ్రీ వంకటేశ్వర సుప్రభాతమ మొదలనవి. ఇందులో కొనిన
నియమాలతో చేసుకొనేవి, కొనిన నియమాలు లేకుండా చేసుకొనేవి వునానయి. కొనిన స్తీత్రాలు
గురు ఉపదేశ్ం లేకుండా చేయకూడదు. వాటిలో బీజాక్షర్ణలతో కూడినవి వునానయి. అవి
తపపకుండా గురూపదేశ్ం పంది నిషఠగా చేయాలి. కొనిన స్తీత్రాలకు ఫలశ్ృతి కూడా
వుంట్టంది. అంటే ఆ స్తీత్రం చదివినప్పుడు వచేి ఫలానిన తెలియజేస్న శ్ృతి.
మంత్రమ అంటే “మననాత్ త్రాయతే ఇతి మంత్రైః ” - దేనిని మననం చేస్నీ రక్షణ చేయగలదో
దానిని మంత్రమ అంటారు. మంత్రమలన్య దివజులు (బ్రాహమణ, క్షత్రియ వైశుాలు) ఉపదేశ్మ
పంది, అధాయనం చేయాలి. సాధ్యరణంగా ఉపనయనం అయినవారే మంత్రం ఉపదేశ్ం
పందడానికి అరుాలు. మంత్రాలు దేనికి అంటె, దేవతల కృపాకటాక్షాలన్య మనవరకు
తెచుిక్టవడానికి రకరకాల దేవత్య మంత్రాలు ఉనానయి. చాలా మంత్రాలు ఓం అనే అక్షరంతో
మొదలవుత్యయి. తంత్రశసాిలకు చెందిన మంత్రాలలో వివిధ రకాల బీజాక్షర్ణలు కూడా
సంపుట మవుత్యయి. మంత్ర జ్పం ఎలా పడితే అలాగ చేయకూడదు. సదుగరువులన్యంచి
మంత్రం ఉపదేశ్ సహితంగా గ్రహించి, ప్రతిఫలం మీద ఆశ్లేకుండా మంత్రానిన సాధన చేయాలి.
అలా చేస్త్రనపుడే ఫలిత్యలు అందుత్యయి. మన వేదాలనీన మంత్రాలే. సరవదేవత్య మంత్రాలు

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
44

ఉనానయి. గాయిత్రి మొదలనవి. ఆశీరవచన మంత్రాలు, వివాహ మంత్రాలు, వశీకరణ


మంత్రాలు, ఇలా పలురకాలయిన మంత్రాలు వునానయి.
ప్రతుాతీరం: కృషాావజ్ఝల ర్ణమకృషా శ్రమ9491878447: I.మంత్రం:
మంత్రము అనే పదము మ , త్ర అనే రండు అక్షరముల తో ఏరెడినది. మకారము మనస్తస
అనే అరథమునూ, త్రకారము రక్షణ అనే అరథమునూ ఇస్వతయి. కనక, మంత్రము అంటే
మనోరక్షణ అని అరథము. అంటే, మనస్తస యొకొ ఏకాగ్రతతో కలస, రక్షణ కలగించే శ్కిత యుకత
మైన పదజాలము మంత్రము.
1.శ్కిత ని కలగించే వస్తతవులన ఏదో క్రమంలో కాక్తండా, ఒక నిరిాష్ి క్రమం లో ఏరెరిచ్చతేనే
రూపం దాలుస్తతంది శ్కిత. అలాగే, మంత్రములో ఉని నిరిాష్ి అక్షర సముదాయములో నిక్షపతం
అయి ఉంట్లంది మంత్ర శ్కిత. మంత్ర శ్కిత శ్రీరంలో ఉని నాడుల శ్కితతో సమనాయం అయి
ఉంట్లంది. అధిదేవత, చ్ందస్తసనూ కలగి ఉంట్లంది. అంద్ధకే మంత్రము శ్కిత వంతము.
2.కోరికలు తీరడమే మంత్ర ఉదేాశ్యం 3. కరంట్టన్య ఇంట్టకి సప్పలల తీస్తకోడానికి ట్రానసఫ్లరమర్
న్యంచి సప్పలల లైన్ తీస్తకోవాలి కదా. అదే విధంగా శ్కిత వంత మయిన రక్షణ పంద్ధటక్త,
'మంత్రోపదేశ్ం' అవసరం.
"దైవాధీనం జగతసరాం - మంత్రాధీనంతు దైవతం
తన్ మంత్రం బ్రాహమణాధీనం – బ్రాహమణో మమ దేవత్యైః "
అని పరమాతమ వచ్నం! మంత్రం బ్రాహమణాధీనం అనాిరు. బ్రాహమణ అంటే వేద విదాాంస్తడు.
కనక మంత్రం ఒక వేద విదాాంస్తడి నండి స్వాకరించ్ వలెన. 4. మంత్ర జపమునక్త క్కనిి
ప్రతేయక నియమాలు ఉండున. 5.ఒకోొ దేవత అనగ్రహం క్కరక్త ఒకోొ మంత్రం.
రామ,పంచ్చక్షరీ, నారాయణ, గాయత్రి, మొదలయినవి. 'ఓం' సృషి ఆరంభం నంచీ ఉని ఆది
మంత్రం. కనక ప్రతీ మంత్రాని కి మొదలు 'ఓం' ఉంట్లంది
II:సోతత్రం:
సోతత్రం శాశ్ాత శ్కిత . స్రయ , చ్ంద్ర వెలుతురు వంట్టది. అది నదీ జలం వంట్టది. ఒకరి వలల
పందే అవసరం లేద్ధ.అది భకిత స్వధనం.కోరొ స్వధనం కాద్ధ. అధిదేవత, చ్ందస్తస,
నియమాలూ ఉండవు. ఉండేది విశవసం ఒకటే. ఉదాహరణ " విష్ణు సహస్ర నామం, లలత్య
సహస్ర నామం.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
45

ప్రతుాతీరం: ఈ పదామసని M.A. B. Ed, ర్ణషర భాషా ప్రవీణ, (మొ): 9490274503


మంత్రమ స్తీత్రమ రండూ అతాంత మహిమానివత మైనవి. పవిత్రమైనవి. జ్నమ తరింప చేస్నది.
ఏది గొపప అంటే అసలు బదులు లేదు. ఎందుకంటే రండూ వేటికవే సాటి.
సతాం గొపపదా, ధరమం గొపపదా అంటే ఏం బదులివవ గలం? ఇదీ అంతే. అయితే ఇంత మహా
మహిమోపేతమైన ఈ రండింటిలో తేడా మాత్రం లేక పోలేదు.
మంత్రం :— ఇది చాలా మహిమోపేతం. “మంత్రాలకు చింత కాయలు ర్ణలవు “ అనన సామెత
ఎలా వచిిందో కాని చింత కాయలు ర్ణలడమే కాదు ఎనోన గొపప కార్ణాలు మంత్రం
కారణంగానే జ్రిగాయి. అయితే ఇది సుళ్లవైన మారగంలో లభించేది మాత్రం కాదు. గురు
మఖ్త: దీనిని పంది నియమ నిషఠలతో జ్ప్పంచాలి. మంత్రం చినన పదమే కావచుి. కాని
బీజాక్షర సహిత మైన దాని విలువ అమోఘం. ర్ణమ లక్ష్మణులు విశవమిత్రుని వంట
నడుసుీనానరు. పస్త్ర బాలురు. ర్ణజ్పుత్రులు కషాోల క్టరవ లేరు. అది తెలుసుకునన విశవమిత్రుడు
వారికి “ బల అతిబల “ అనే మంత్రానిన ఉపదేశించాడు. ఇంకా అనానడు “మీకు ఈ మంత్ర
ప్రభావంతో అలసట ఆకలి దప్పులు ఉండవు. రూప కాంతులు తరగవు. దీని ప్రభావం వలా
మిమమలన్య ఎదురొకనే వాడు భూలోకంలోనే కాదు మలోాకాలలో ఉండరు. “ ఇదీ మంత్ర
మహిమ. అయితే అందరికీ ఇది సాధా పడదు . మంత్ర ప్రదానం చేస్న గురువుకు ఆ అరాత
ఉండాలి. పందే శిషుాడికి ఆ అరాత ఉండాలి. దారిన పోయ్య దానయాలంత్య మంత్రానిన
గ్రహించ లేరు. ఉపదేశించ లేరు. ధ్రువుడు మకుక. పచిలారని పస్త్రబాలుడు. కారణం
సాధ్యరణమైనదే. అయినా అతని పట్టోదల, నియమ నిషఠలు మహా గొపపవి. అందుకే నారదుడు
దావదశక్షరి -“ఓంనమో భగవతే వాసుదేవాయ “ మంత్రం ఉపదేశించాడు . ఇకకడ ఉపదేశ్
మిచిిన గురువు సాక్షాత్ బ్రహమగారి పుత్రుడు. గ్రహీత అతాంత శ్రదాధ భకుీలు కలిగి ఉనన
పస్త్రబాలుడు. ఇదిరూ పవిత్ర నిరమల చరితులే. మంత్రోపదేశ్ం తోబాట్ట దాని నియమ నిషఠలు
కూడా నారదుడు చెపాపడు .ఈ మంత్రానిన ఉచిరిస్తీ భగవంతుని పూజ్ , అరిన , అభిషేకాలు
చేయాలి. ఫల మూలాదులు నివేదన చేయాలి. మంత్ర పూరవకంగా ఆ సరేవశ్వరుని
ఆర్ణధించాలి. తు చ తపపకుండా చేశడు ధ్రువుడు. సఫలత పందడమే కాదు, యుగాలు
మారినా ఆచంద్ర త్యర్ణరకం అతని పేరు వస్త్ర వాడని మహా గాథలా మిగిలి పోయింది. అతన్య
ధ్రువ నక్షత్రమై వలిగి పోతునానడు.ఇదీ మంత్ర మహిమ. ఒక ధ్రువుడే కాదు అషాోక్షరి ‘ఓం నమో

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
46

నార్ణయణాయ‘ మంత్ర జ్పంతో ప్రహాాదుడు తరించాడు. పంచాక్షరి ‘ఓం నమశిశవాయ’


జ్పంతో మారకండేయుడు తరించలేదా.
నార్ణయణ కవచ మహాతమయం చెపుత్త విశ్వ రూపుడు (తవషో పుత్రుడు ) అషాోక్షరీ, దావదశక్షరి
మంత్రాల మహిమ చెబుత్యడు. అషాోక్షరి మంత్రం ఓం మొదలుకొని ఎనిమిది అక్షర్ణలు
క్రమంగా అషాోంగాలు ( కాళ్లళ , మోకాళ్లళ, తొడలు, ఉదరమ, హృదయమ, వక్ష సధలమ,
మఖ్మ, శిరసుస) సపృశిస్తీ జ్ప్పంచినపుడు తపపక విపతకర పరిస్త్రాతి న్యండి మకిీ కలుగుతుంది
ఈ మంత్ర శ్కిీ అలాంటిది . ఇక మరో మంత్రం దావదశక్షరి —ఓం నమో భగవతే
వాసుదేవాయ — ఓం కారం మొదలు య కారం వరకు ప్రతి అక్షర్ణనికి ఓంకారం జ్యడించి 4
+ 4 ఎనిమిది వేళ్లళ ( బొటనవేళ్లళ మినహాయించి ) రండు బొటన వేళ్ళ నాలుగు కణుపులు వరస్త్ర
పనెనండు సాానమలలో కరనాాసం చేయాలి. తపపకుండ విజ్యం లభించడమే కాదు సమసీ
భయ విమకుీడై భూత ప్రేత ప్పశచాదులు వేటి వలానూ భయం ఉండదు. సరవత్ర విజ్యం
వరిసుీంది
ఇదీ మంత్ర మహిమ. ఇక స్తీత్ర మెలాంటిదో చూదాిం. మంత్రంతో పోలిస్నీ ఇది ఏ మాత్రమూ
తకుకవైంది కాదు . కాని సులభ తర మారగం . ఎందరో భకుీలు భగవంతుని సుీతించి తరించారు
. దీనికి గురు మఖ్త : ఉపదేశలకకర లేదు. నియమ నిషఠలు, ఉపవాస వ్రత్యలు, అంగనాాస
కరనాాసాలు ఏమీ పని లేదు. ఇంటోా, మంగిటోా. వీధిలో, బయటా ఎకకడైనా, ఏ
సమయంలోనైనా ఆయనన్య సుీతించ వచుి. హే ర్ణమా! హే కృషాా! అని ఎలుగెతీ అరిచి
కీరిీంచవచుి. దీనికి జాాని కావలస్త్రన అవసరం లేదు. త్యాగయా, అననమయా, ర్ణమదాసు ఇలా
ఎందరో మహాన్య భావులు ఆయనన్య సుీతించి తరించారు. పస్త్ర బాలుడు ప్రహాాదుడు సావమిని
సుీతించి శంతపరచ లేదా. కిననర కింపురుష వైత్యళికాది పారషదులెందరందరో ప్రారిధంచినా
సావమి శంతించ లేదు. నారదుడు నాయనా నీవే ఆయనన్య శంతపరచు అనానడు. ప్రహాాదుడు
బదాధంజ్లియై సాషాోంగ నమసాకరం చేశడు సుీతించి ప్రారిఠంచాడు. ఆ ప్రారఠనలో దాస భావం
నిండి ఉంది. ప్దిలు ఋషులు నిన్యన సంతుష్టో పరచ లేక పోయారంటే ప్రభూ! క్రూర అసుర
వంశ్మన పుటిోన నేన్య సంతుష్టో పరచ గలనా? “ భకిీ ప్రియో మాధవ “ అననట్టో భకిీ ఒకకటే
నీకు ప్రియమైనది. భకిీతో నీకు సరవం సమరిపంచిన వాడు చండాలుడైనా శ్రేషుోడే. పరమ
పురుషా! నీవు సతవ గుణమలకు ఆశ్రయుడవు. జ్న్యల కళాాణారధం వివిధ అవత్యర్ణలు

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
47

ధరిస్తీ వారి ఆనందం క్టసం వివిధ లీలలు చేసాీవు. ఈ అసురుడి వధకు దాలిిన ఉగ్ర రూపం
శంతింప చేయి సావమీ. ఆ రూపానికి భకుీలు భయపడుతునానరు దీన బంధూ! శంతించు
తండ్రీ ప్రసన్యనడవై నీ పాదాల చెంతకు నన్యన చేరుిక్ట తండ్రీ. నిరంతర భకిీతో నీ చరణ స్నవ
చేసుకునే సౌభాగాం ప్రసాదించు. ఈ విధంగా సావమి సుగుణాలు కీరిీస్తీ స్తీత్రం చేసాడు.
చిత్రంగా సావమి శంతించాడు. ప్రహాాదుని కరుణించాడు. ఇదీ స్తీత్ర మహిమ. ఇకకడ
భగవంతుని స్తీత్రం చేయాలంటే నిరమల భకిీ ఇంకా దాస భావం ఉంటే చాలు. మరో
మఖ్ామైన స్తీత్రం చూదాిం. ఇది దక్ష ప్రజాపతి “హంస గుహామ “ అనన స్తీత్రమ దావర్ణ
ప్రభువున్య ప్రసన్యనని చేసుకునన విధ్యనం. దక్ష ప్రజాపతి వివిధ ప్రాణులన్య సృష్టోంప తలచాడు.
చేసాడు కూడ. కాని అవి అభివృదిధ చెందలేదు. అయితే ఆయన నిర్ణశ్ పడలేదు. వింధ్యాచలం
వది ఉనన పవిత్రమైన అఘమరషణ మనే తీరాంలో మూడు వేళ్లా సానన మాచరించి హంస గుహా
స్తీత్రం దావర్ణప్రభువున్య ప్రసననం చేసుకునానడు. పురుషోతీమా! నీ చిచఛకిీ అమోఘం. నీవు
జీవులకు, ప్రకృతికి అతీతుడవు. జ్గతినందునన భేదమలనీన నీమాయయ్య ప్రభూ! ప్రసన్యనడవు
కమమ. నా మనోరథమ నెరవేరుిమ. ఈ విధంగా చాలా సుీతించాడు. ఆ స్తీత్రానికి పంగి
పోయిన సావమి ప్రతాక్ష మయాాడు. ఆయన మనోరథం తీరిి ధన్యాడిని చేసాడు. ఇదీ స్తీత్ర
మహిమ. ఇక ధ్రువ సుీతి అయితే నేటికీ నిలిచి పోయింది. ఈ విధంగా సావమిని నిషకలమష
హృదయంతో స్తీత్రం చేస్త్ర తరించిన భకుీలెందరో. మంత్రంతో భకుీలు కషోంగా తరిస్నీ,
సునాయాసంగా తరించారు సుీతించిన భకుీలు. ఇదీ మంత్రానికి స్తీత్రానికీ ఉనన తేడా.
ప్రతుాతీరం:చింతపటా. వంకట రమణా చారి, హైదార్ణబాద్ 94933 31195:
మననం చేస్నదే మంత్రమ అని వేదాలలో చెపపబడింది. పవిత్రమైన శ్కిీవంతమ లన పదాలు,
మరియు వాకామలు మంత్రమలు. రహసాపు మాట, గూఢోకిీ అనే అర్ణాలు మంత్రమనకు
ఉనానయి. గాయత్రి మంత్రమన్య చూసుకుననటాయితే "ఓం భూరుభవ సవైః, తతసవితురవరేణాం,
భరోగదేవసా ధీమహి, ధియోయోనైః ప్రచోదయాత్!" అనీ, అషాోక్షరీ మంత్రమ "ఓం నమో
నార్ణయణాయ", శివ పంచాక్షరీ మంత్రమ "ఓం నమైః శివాయ," ఇలా ఎనోన మంత్రాలు
ఉనానయి. ఈ మంత్రాలనీన ప్రణవనాదాలతో కూడుకొని ఉనన బీజాక్షర్ణల సంయుకీ రూపం అని
చెపపవచుి. ఇదే అక్షర్ణలోా ఆధ్యాతిమక జాాన సంపద కూడుకొని ఉందని ఆగమ శసాిలు,
వేదాలు, ఉపనిషతుీలలో చెపపబడింది.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
48

మంత్రాలు భగవంతుని తతవజాానానిన మనసుస యందు మద్రించుకుని భగవంతుని అన్యగ్రహం


పందటానికి మార్ణగలుగా ఉపయోగ పడత్యయి. మంత్రాలు దేవతల స్తక్ష్మ ప్రతిరూపాలుగా
పేరొకనబడాాయి. మంత్ర పఠనం కనాన స్తీత్ర పఠనమ చాలా సులభం అయినది.
స్తీత్రాల వలా కూడా ఉపాసన చేస్త్రన ఫలం దకుకతుందని దేవతలు సంతృప్పీ చెంది
అన్యగ్రహిసాీరని ఋషులు పేరొకనానరు. దుర్ణగ సపీశ్తి పార్ణయణం చేస్నీ చండీ మంత్రమ
జ్ప్పంచి నటేా నని ఋషుల మాట. మంత్రమ చదివే మందు ఋషాాది, కర, అంగనాాసాదుల
వలా మంత్ర జ్ప ఫలం లభిసుీందని ధరమ వచనం. ఏ దేవి దేవతల గురించి చేసుీనానమో, ఆ దేవి
దేవతల పేరు ఉచిరించడం దేనికొరకు చేసుీనానమో ఆ ఉదేిశనిన సంకలపంలో చెప్పుక్టవడం
జ్రుగుతుంది. అంగనాాస, కరనాాసాదుల వలా మన శ్రీరం పవిత్ర మవుతుంది దేవతల
సవరూపానిన తమ హృదయాలలో సజీవంగా నిక్షిపీం చేసుకునాన మనన భావన
ఉంట్టంది.మంత్రం పదే పదే మననం చేసుక్టవడం కొరకు జ్పమాలన్య ఉపయోగిస్తీ
లెకికంచడం జ్రుగుతుంది. చివరగా ఆ దేవి దేవతల కు అరపణ చేయడం, స్తీత్ర పఠనమలో
అరాం చేసుక్టవలస్త్రన విషయాలు ఉనానయి. మూలమంత్రేణ షడంగ నాాసం కుర్ణాత్.. అనగా
మూలమంత్రం తోనే శ్రీరంలోని ఆరు అంగమల లో ఆయా దేవతలన్య ప్రతిష్టఠతం చేయాలి,
అని అరాం. తర్ణవత లమిత్యాది పంచపూజ్ కుర్ణాత్, అనగా ల మొదలుకొని సం వరకు కలిగిన
బీజాక్షర్ణలతో తోటి పంచ పూజ్ చేయాలి. మద్రలు ప్రదరిశంచాలి. అందుకని స్తీత్ర
పరిచయమ ఉపదేశ్ం లేనివారు దగగరలోని పురోహితులతో మంత్ర సాధన చేస్న వారి వది
న్యండి వివరం పందే ప్రయతనం చేయాలి.

శోా!! న సా సభా యత్ర న సంతి వృదాధైః! న తే వృదాధ య్య న వదంతి ధరమం!


నాసౌ ధరోమ న సతామస్త్రీ! న తతసతాం యచఛ తేనాభుాపేతం!!

ఎకకడ వృదుధలు లేరో అది సభ కాజాలదు; ఎవరు ధరమమన్య చెపపరో వారు వృదుధలు గారు; దేనియందు
సతామ లేదో అది ధరమమ గాదు; దేనివలా లోకమనకు కలాాణమ చేకూరదో అది సతామ
గాజాలదు. అనగా లోకకలాాణమ గూరుి సతా ధరమ ప్రవచన మొనరుి పండితులు కూరుిననదే సభ
యని అరామ.
మణికంఠ నేలబటా: 95053 08475

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
49

శ్రీ చామండేశ్వరీ దేవి


ఏ.వి.బి. సుబాార్ణవు: 99852 55805
కర్ణనటక ర్ణషరంలోగల మైస్తరు పటోణమందు మహిషాసుర మరిధనిగా, చామండేశ్వరీ
మాతగా తన చలాని దేవనలు కురిప్పస్తీ, భకీజ్న మనోభీషాోలనీడేరుస్తీ నితాస్నవా కైంకర్ణాల
నందుకుంట్టనన బంగారు తలిా ఆదిపర్ణశ్కిీ చామండేశ్వరికి నితాం మనైః పూరవక వందనం.
శ్రీ చామండేశ్వరీ దేవి… ఈ శ్కిీ
పీఠం కర్ణనటకలోని మైస్తర్లో
ఉంది. ఇకకడ సతీదేవి యొకక
శిరోజాలు పడాాయి.
మహిషాసురుని సంహరించిన
చామండేశ్వరి. సరవదేవతల
తేజ్సుసలతో ఆవిరభవించిన శ్కిీ
సవరూపం. మైస్తరు ర్ణజుల
ఇషోదైవమైన అమమవారుగల ఈ
ఆలయంలో దసర్ణ ఉతసవాలన్య
వైభవంగా చేసుీంటారు. ఈ
ఉతసవాలన్య చూస్నందుకు దేశ్
విదేశల న్యంచి యాత్రికులు
వసుీంటారు.
కర్ణనటక ర్ణషరంలోని మైస్తరు జలాా లో మైస్తరు పాాలెస్ కు 13 కిలోమీటరా దూరంలో
చామండేశ్వరి కొండపై ఉననది. దుషుోలకు భయానిన కలిగించే భయంకరమైన రూపానిన
కలిగిన ఈ దేవాలయం ప్రధ్యన దేవత చామండేశ్వరి. ఈ దేవతన్య పారవతి అని, శ్కిీ అని, దురగ
అని అనేక రకాల పేరాతో ప్పలుసుీంటారు. మైస్తరు మహర్ణజులు చాలా సంవతసర్ణలుగా ఈ
దేవతన్య పూజస్తీ, కుల దేవతగా ఆర్ణధిస్తీ, ఈ దేవాలయానిన పోష్టస్తీ ఈ దేవాలయ
అభివృదిధకి సహకరించారు. ఈ పుణాక్షేత్రానిన 12 వ శ్త్యబింలో హోయసల పాలకులు

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
50

నిరిమంచారని భావిసుీనానరు. సంవతసర్ణని కొకకసారి సర్ణవలంకార భూష్టతమైన


చామండేశ్వరి మాతన్య చూడటం అదృషోంగా భావిసాీరు భకుీలు. తల మీదునన చామర్ణజ్
మడి (కిరీటం), కంఠాభరణాలతో, కరా పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులన్య పదిగిన
కంఠి, జ్డ ప్పన్యనలు, జ్డ బిళ్ా, వజ్ర ఖ్చితమైన త్రిశూలం, పాశుపత్యసిం, నాగాసిం, కవచం,
ఘంటా హసీ కవచం, కలశ్ం, డమరుకాసిం, ఖ్డగ హసీం తదితర ఆభరణాలతో
సరవశోభితంగా చామండీదేవి అలర్ణరుతుంది.
మనదేశ్ంలోని అషాోదశ్ శ్కిీ పీఠాలలో నాలుగోదిగా ప్రస్త్రదిధకెకికన చామండేశ్వరి ఆలయ
ప్రాంగణంలోనే గల గణపతి, శివ,
ఆంజ్నేయసావమి ఉపమందిర్ణలు
భకుీలన్య ఆకట్టోకుంటాయి.
దేవాలయ ప్రాంగణంలోని
ర్ణవిచెట్టోకు భకుీలు కుంకుమ
పూజ్లు చేసుీంటారు. కాళిక, దురగ,
చామండీ మాతల కలయికగా
భకుీలకు దరశనమిచేి చామండేశ్వరి
అన్యకునన కార్ణాలన్య విజ్యవంతం
చేసుీందని భకుీల విశవసం. పూరవం
మహిషాసురుడనే ర్ణక్షసుడు కఠోర
తపసుసచే పురుషుల చేతులోా
మరణించకూడదని పరమేశ్వరుని న్యంచి వర్ణనిన పందుత్యడు. ఆ వరం పందిన గరవంతో
సకల లోకాలన్య పీడించసాగాడు. ఇంద్రుని జ్యించి సవర్ణగనిన కూడా ఆక్రమిసాీడు.
భయభ్రంతులన సకలలోకవాసులు త్రిమూరుీలన్య వేడుక్టగా, మహిషాసురుని వధించుటకై
శ్కిీ వలికివచిింది. ఆ శ్కిీ సవరూప్పణియ్య చామండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక
ఆయుధంతో ఆ తలిా దరశనమిసుీంది. మహిషాసురుని వధించి మహిషాసురమరిినిగా
సకలలోక వాసుల కీరీనలన్య అందుకుంట్టంది.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
51

ఈ శ్కిీమాతన్య దరిశంచుకుంటే భకుీలు క్టరిన క్టరికలు నెరవేరుత్యయి. ఇంకా సకల


సంపదలు, వాాపార్ణభివృదిధ, ఆయుర్ణరోగాాలన్య చామండేశ్వరి ప్రసాదిసుీందని విశవసం.
అమమ చామండేశ్వరి దేవి “చామండి కొండ” అనబడే ఒక పరవతమ పై కొలువై ఉంట్టంది.
‘సకంద పుర్ణణం' మరియు ఇతర పుర్ణతన గ్రంథాలు ఈ క్షేత్రానిన ఎనిమిది కొండల చుటూో ఉనన
'త్రిమత క్షేత్రం' అనే పవిత్ర ప్రదేశ్ం అని ప్రసాీవించాయి. ఆ ఎనిమిది కొండలలో ఒకటైన ఈ
చామండి కొండ పశిిమ దిశ్లో ఉంట్టంది.
పూరవపు రోజులలో, ఈ కొండ పై వలస్త్రన మహాబలేశ్వర సావమి గౌరవారధం, ఈ కొండన్య
'మహాబలాద్రి' అని అనేవారు.తరువాతి రోజులలో, “దేవి మహతాం” యొకక ప్రధ్యన దేవత
చామండి గౌరవారాం 'చామండి కొండ అని ప్పలువబడింది.
దేశ్ం నలుమూలల న్యంచి మరియు విదేశలోా న్యండి అనేకమంది భకుీలు ప్రతి సంవతసరం ఈ
ఆలయానిన సందరిశసాీరు.
ప్రకటన
ఉభయ ర్ణష్ట్రాలలో ర్ణబోయ్య నెలలోని ఆధ్యాతిమక – జ్యాతిష వారీలన్య మందుగానే
ప్రచురిసుీంది, “శ్రీ గాయత్రి”. ఖ్చిితమైన వారీలు తెలిస్నీ మాకు ఆధ్యర్ణలతో
తెలియచేయండి.
ఆధ్యాతిమక విషయాలు: దేవాలయాలలోని విశేష కారాక్రమాలు, పీఠాథి పతుల పరాటనలు,
వేద సభలు, ప్రవచనమలు-ప్రసంగమలు, పురోహిత సంఘాల వేదికలు, భజ్నలు-
సంగీత కారాక్రమాలు ఇంకా ఇట్టవంటివేమయినా.
జ్యాతిష విషయాలు: ఖ్గోళ్సంఘటనలు, దేశ్గోచార విషయాలు, జ్యాతిష సభలు-
సనామనమలు, విశ్వవిదాాలయాలు, జ్యాతిష పరిశోధనాసంసాలు చేపటేో క్టరుసలు
మొదలగునవి.

అనాయాస్నన మరణం వినా ధనేాన జీవనం


దేహాంతే తవ సాయుజ్ాం దేహిమే పరమేశ్వర్ణ.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
52

కాశీ మహా క్షేత్ర వైభవం - కాశీ లో మహిమానివత శివలింగాలు


(ధ్యర్ణవాహిక) — 10 వ భాగం
మోహన శ్రమ:99082 49555
విశేవశ్ం మాధవం ఢంఢం దండపాణించ భైరవం I
వందే కాశీమ్ గుహాం గంగాం భవానీం మణికరిాకాం II

ఓంకారేశ్వర (అకార, ఉకార, మకార) లింగాలు:


కాశి కేత్రం లో మఖ్ామైన ఖ్ండం ఓంకార ఖ్ండం. ఓంకారం పంచాక్షరీ సమాహారం - అవి
అకార, ఉకార, మకార, నాద, మరియు బిందు అనేవి. ఓం కార్ణనికి మూల బీజాక్షర్ణలన
అకార, ఉకార, మకార లింగాలు
మచోాదరి తీరాం అనే ప్రదేశ్ంలో
విడివిడిగా పూజ్నీయమైనాయి.
నాదమ, బిందువులు ఇప్పుడు
లుపీమలు. అలాగే మచోాదరి తీరాం
కూడా కాల గమనంలో లుపీమై
పోయింది. అయినా ఓంకారేశ్వర
లింగాలునన ప్రదేశనిన మచోాదరి అనే
ప్పలుసాీరు. మచోాదరి తీరాం ఉనన చోట ఇప్పుడు ఒక ప్ది నీళ్ా టాాంకు కటిో నీటి సరఫర్ణ
చేసుీనానరు. అందుచేత అకకడ సానన జ్పాదులు ఇప్పుడు నిషేధం. ఆ ప్రదేశనిన చూస్త్ర ఆ నీటితో
ప్రోక్షణ తోనే సరిప్ట్టోక్టవాలి.
పూరవం సృష్టోకరీ బ్రహమదేవుడు ఆనందకాననమైన కాశీలో గొపప సమాధిని పంది
బహుకాలం, అంటే కొనిన కలాపలపాట్ట తపసుస చేశడు. అయన తపసుస ఫలించి, ఆ
సమయంలో సపీ పాత్యళాలన్య భేదించుకుని ఒక ప్ది జ్యాతి సవరూపం ఆతని ఎదుట
ఆవిరభవించింది. అది సాక్షాతుీ బ్రహమ మనో ఫలకంలో కనిప్పంచిన పరంజ్యాతి సవరూపమే.
అప్పుడు కలిగిన ప్ది ధవనికి కన్యనలు తెరిచిన బ్రహమగారికి ఆ జ్యాతి క్రమేప్ప ఆది అక్షరమైన

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
53

ఓంకారంగా గోచరించింది. మొదటగా ఆయనకి ఋగేవదానికి ఉతపతిీ సాానమై, సతవ గుణానికి


ప్రతీక అయిన "అ" కారం గోచరించింది. ఆ తరువాత యజురేవదానికి మూలం, రజ్యగుణ
ప్రధ్యనమైన "ఉ" కారం, ఆ తరువాత తమోగుణ సంపననమై, సామవేదానికి మూలమైన "మ"
కారం క్రమేప్ప గోచరించి, ఆ తరువాత శ్బాినికి మూలమైన నాదం, జ్గతుీకు మూలాధ్యరమైన
బిందువు బ్రహమకు సుసపషోంగా గోచరించినాయి.
సంసార సాగరంన్యంచి
తరింప చేసుీంది కన్యక
ఓంకార్ణనిన “త్యరకం” అని,
మోక్షారుాలు అధికంగా
సుీతించుట చేత “ప్రణవమని”
ప్పలువబడుతోంది. అప్పుడు
నిర్ణకారుడైన పరమాతమ
ఓంకార్ణన్యనంచి సాకారంగా
మహాదేవుని రూపంలో
ప్రతాక్షమై బ్రహమన్య వరం క్టరుక్టమనానడు. ఆయనిన చూస్త్రన బ్రహమ అతాదుభతమైన, సుదీరఘమైన
స్తీత్రం చేస్త్ర "ఈ ఓంకారేశ్వర లింగమందు ఎలాప్పుడూ ఉండాలని వరం క్టర్ణడు. మరియు ఈ
లింగం మోక్షదాయకం కావాలని క్టర్ణడు". శివుడు బ్రహమ క్టరిన వర్ణలు అన్యగ్రహించి, ఆపైన
బ్రహమన్య సరవ వేదాలకు నిధివయ్యాట్టా, అందరికి ప్పత్యమహుడవు గాన్య, సృష్టో చేస్న సామర్ణాయనిన
ఆయనకు అన్యగ్రహించాడు. ఆ బ్రహమ చేస్త్రన స్తీత్రం ప్రతివారు తపపక ఒక సారైనా
పఠించవలస్త్రన స్తీత్రం. అంత మహిమానివతమైనది. ఇది కాశి ఖ్ండంలో ఉంది.
ఓంకారేశ్వర (అకార, ఉకార, మకార) లింగాలని కాశీలో దరిశంచి సపృశించిన వారికి పునర్నమ
ఉండదు. అకార లింగానిన, దానికి కొంచెం దూరంలో ఉకార, మకార లింగాలని నడుస్తీ
దరిశంచుక్టవచుి.
ఓంకార దరశనానేవ వాజమేధ ఫలం లభేత్ |
తసామత్యకశాం ప్రయతేనన దృశ్ా ఓంకార ఈశ్వరైః || (కా. ఖ్ం. 73 ఆధ్యా. శోా. 163)

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
54

అంటే, ఓంకారేశ్వరుని దరశనం వలా అశ్వమేధ యజ్ా ఫలం కలుగుతుంది. అందుచేత కాశిలో
ఓంకారేశ్వరుని ప్రయతన పూరవకంగా తపపక దరిశంచాలి. ఒక లక్ష శ్రీ రుద్ర జ్పం
(రుద్రాధ్యాయానిన నమక చమకాలతో) చేస్త్రనంత ఫలితం ఒకక సారి ఓంకారేశ్వర లింగానిన
పూజస్నీ కలుగుతుందంటే ఆ లింగం ఎంత మహిమానివతమైనదో మాటలోా చెపప వీలవుతుందా
!! ఈ లింగానిన కప్పలేశ్వర లింగం, నాదేశ్వర లింగం అనికూడా ప్పలుసాీరు.
కాశీలో డోర్ నం. ఏ- 33 /23 , పఠాని టోోల, మచోాదరి లో భకుీలు దరిశంచుక్టవచుి.
మచోాదరి న్యండి ఎడమవైపుగా వళితే త్రిలోచన పోలీస్ చౌకి వసుీంది. ఆ చౌకి తరువాత
ఎడమవైపుగా వళితే ఓంకారేశ్వరుని దరిశంచుక్టవచుి. ఏ ఆటో వాలా అయినా మచోాదరి
దగగర ఓంకారేశ్వర్ అని చెప్పతే ఇటేో తీసుకు వళ్త్యరు. ఉదయానేన దరిశంచుకుంటే బాగుంట్టంది.
గోప్రేక్షేశ్వర్ :
పూరవ కాలంలో గో సంపద మహా ఐశ్వరాంగా పరిగణించ బడేది. ఈ కాలంలో గూడ, మన
పుర్ణణాలోా చెప్పపనట్టాగా, గో దానమ మహా దానంగా పరిగణించ బడుతోంది. గోదానం
మరణానంతరం జీవిని వైతరణీ నదిని దాటడానికి మహా సాధనంగా సనాతన ధరమం చెప్పపంది.
కానీ, ఈ రోజులోా ఆవుని కొనాలనాన, మేపాలనన, ఆ తరువాత దానం చెయాాలనాన
సాధామయ్యా పని కాదు. అందుచేత ప్రత్యామానయంగా హిరణాం (ధనం) ఇవవడం,
పుచుిక్టవడం జ్రుగుతోంది. ధరమ శసి ప్రకారం గో, వతస సహిత (దూడ) దానంతో పాట్టగా
ఒక సంవతసర గ్రాసం కూడా గ్రహీతకి ఇవావలనే నియమం ఉంది. ఈ రోజులోా గోవుని
మేపాలంటే కషోతరం కాబటిో ఎవరు ప్రతాక్ష గో దానం అంగీకరించటేాదు. అందుచేత ఒకే గోవుని
అనేకమందితో మళీళ మళీళ దానం ఇప్పపసుీనానరు. ఇంత కషోతరం, అతాంత ఖ్రుితో కూడిన గో
దాన ఫలానిన, కాశీలో గోప్రేక్షేశ్వర దరశన మాత్రంతో మహాదేవుడు అన్యగ్రహిసుీనానడు.
ఇంతకనాన తేలికగా ఎకకడా కూడా గో దాన ఫలం అలభాం. ఇంతకనాన గొపప వరం ఏం
కావాలి.
దీనికి సంబంధించిన వృత్యీంతం శివ మహా పుర్ణణంలో ఈ విధంగా ఉంది. బ్రహమలోకం పైన
గోలోకం ఉంది. అకకడ సృషాోయదిలో ఒకే రంగుగల కప్పల వరాం గోవులు ఉండేవి. వాటికి
సాక్షాతుీ బ్రహమ సహితంగా దేవతలు గ్రాసం ఇచేి వారు. ఒకనాడు ఆ గోవుల పాల ధ్యరలు
కాశీలో ధ్యానమగునడైన మహాదేవునిపై పడాాయి. ఆయన తలెతిీ పైకి చూడగా ఆయన దృష్టో వేడికి

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
55

ఆ గోవులనిన వివిధ వరామల దగధమై పోవుట చూచి అవి దీనావసాలో ఆయన శ్రణు వేడెన్య.
వాటి దుస్త్రాతిని చూస్త్ర బ్రహమ పరమేశ్వరుని ప్రారిధంచగా ఆయన శంతదృష్టోతో వాటిని చూస్త్ర
కరుణించెన్య. అచిట బ్రహమ చేత ప్రతిష్టఠతమైన లింగమే గ్రోప్రేక్షేశ్వర లింగంగా ప్రస్త్రదిధ చెందింది.
కాశీలో ఆ లింగ దరశనమాత్రమచేత భకుీలకు గోదాన ఫలం దకుకతుంది. అపపటిన్యంచి
గోవులు పూజ్నీయమల బ్రహామండమలో వివిధ వరామలతో తిరిగాడు తునానయి.
గోప్రేక్షేశ్వర్ లింగానిన కాశి లో గౌరిశ్ంకర్ లింగం అని కూడా ప్పలుసాీరు. ఈ మందిరం
కాశీలోని బిర్ణా హౌస్ లోని బిర్ణా సంసృత విదాాలయం దగగరునన డోర్ నం. కే-4 /24 , లాల్
ఘాట్ దగగర దరిశంచుక్టవచుి. భకుీలు రిక్షాలో గాయ్ ఘాట్ అనే ప్రదేశనికి వళిా, అకకడిన్యండి
నడిచి ఈ మందిర్ణనిన చేరుక్టవచుి. లేదా పడవలో లాల్ ఘాట్ వరకు గంగానది లో వళిా ,
అకకడ మెటెాకిక మందిర్ణనిన చేరుక్టవచుి. కాశీలో గోదాన ఫలితం కావాలన్యకునే వాళ్లళ,
తపపక ప్రయతన పూరవకంగా దరిశంచి పూజంచాలిసన మహా మహిమానివతమైన లింగం
గోప్రేక్షేశ్వర లింగం.

నవంబర్, డిశ్ంబర్ నెలలలో ప్రచురించడానికి వాాసాలు అపేక్షితమ్.


ఆధ్యాతిమక వాాసాలు: పుర్ణణగాధలు, ధ్యరిమక విషయాలు - క్రొతీ ఆలోచనలతో పాఠకులకు
ఆచరణయోగామగునట్టా విలువలతో కూడిన స్తకుీలు, నీతులతో వ్రాయబడిన వాాసాలు .
తెలుగులో టైప్ చేస్త్రన (అన్యఫ్లంట్ కాకుండా), Doc.x ఇంకా pdf ఫ్లర్ణమట్ లలో )
వాాయసాలు పంపండి. గౌతమీ, గూగుల్ తెలుగు ఫ్లంట్ వాడవచుి.

జ్యాతిషవాాసాలు: పాఠా అంశలు కాకుండా అందరికీ ఉపయోగపడే విషయాలన్య


గ్రహించి ఉదాహరణ జాతకమ(ల) తో బాట్ట, సాంకేతిక భాష న్యపయోగించినా
అరామయ్యావిధంగా వాాసాలు పంపవలస్త్రందిగా అభారిాసుీనానమ.
పైన చెప్పపన విధంగా 2-3 పేజీలు మించకుండా టైప్ చేస్త్రన వాాసాలన్య పంప గోర్ణీమ.
-----శ్రీ గాయత్రి

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
56

మహాచతుషషష్టోక్టటియోగినీగణస్నవిత్య
.....గొట్టోమకకల వి. అపాపర్ణవు (M):9959976688

శ్రీ లలిత్య రహసా సహస్రనామస్తీత్రమలోని 58 వ శోాకమ మఱయు కొంచెమ వివరణ


చతుైఃషషుోయపచార్ణఢ్యా, చతుషషష్టోకళామయీ |
మహాచతుషషష్టోక్టటి యోగినీగణస్నవిత్య ||
ఇందు 3 నామమలు గలవు: చతుషషషుషయయపచార్ణఢ్యా
ఇది 235 వ నామమ,ఇందు 8 అక్షరమలు గలవు. చతుషషష్టో: అరువదినాలుగు,ఉపచార
:ఉపచారమలతో,ఆర్ణఢ్యా :స్నవింపబడుతుననతలిా. అనగా అరువదినాలుగు ఉపచారమలతో
స్నవింపబడుతునన శ్రేషోమైన తలిా అని అరధమ. సాధ్యరణమగా ఏ దేవతనైనా పంచ లేక షోడశ్
ఉపచారమలతో ఆర్ణధించెదరు,అవియ్య ధ్యాన-ఆవాహన-ఆసన-అరఘయ-పాదామ మొదలగు
ఉపచారమలు,కానీ లలిత్య అమమవారికి అరువదినాలుగు ఉపచారమలతో చేయు
విశిషోమైన పూజావిధ్యనమ యుననది. భకుీని పంచ జాానేంద్రియమలు,పంచ తనామత్రలు,ఈ
ఉపచారమలువలన వినియోగపడి భకుీనికి-దైవమనకు సమనవయమ కుదిరి దూరం తగిగ
అన్యసంధ్యనమ ప్రుగున్య. ఈ అరువదినాలుగు ఉపచార నామమలన్య ఇకకడ వ్రాయుట
లేదు. క్షమించవలెన్య. ఉపచార అన్య పదమన్య ఉప-చార అని విడదీస్త్రనచో సమీపమన
మసలుట అన్య అరధమ వచుిన్య. మనకు తెలిస్త్రన విధమగా ఈ పదమ యొకక అరామన్య
వివరించుకొనెదమ, భూమి చుటూో చంద్రుడు,స్తరుానిచుటూో చంద్రుడుతో సహా భూమి
తిరుగుచుననది,అప్పుడు స్తరుానికాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశించుచునానడు,
అయితే ఈ స్తరాచంద్రులిదిరికీ భూమి అడుాగా వచుిచుండుటవలన చంద్రునివలుగు రోజుక్ట
రకమగా పరిమాణమ మారున్య. వీటినే చంద్రకళ్లు లేక తిథులు అని అందురు. చంద్రుడు
సమీపమగా వచుిచూ చరించుటవలన ఏరపడే ఈ పదహారుకళ్లన్య పదహారు
ఉపచారమలుగా భావించవచుిన్య. ప్రతీరోజున జ్రిగే స్తరోాదయమ-మిటోమధ్యాహనమ-
స్తర్ణాసీమయమ-అరధర్ణత్రి అన్య ఈ సమయమలన్య నాలుగు నిరేిశ్ బిందువులుగా
గురిీంచిన,ఈ నాలుగు బిందువులవది జ్రిగే చంద్రునిగమనమన్య పరిశీలించిన 4×16=64

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
57

రకమలుగా చరించున్య అని తెలుసుకొనవచుిన్య, అవియ్య అరువదినాలుగు ఉపచారమలు


అని సంకేతించుదురు. ఈ సంకేత విదాలో స్తరుాడు-ఆతమ న్య,భూమి-దేహమన్య, చంద్రుడు-
మనసుసన్య స్తచిసాీరని తెలుసుకొనవలెన్య. ఇరుసువంటి స్తరుాడిని అన్యసరించి చంద్రుడు
అన్యసరించే ఈ 64 ఉపచారమలన్య, ఆతమన్య అన్యసరించి మనసుస చేస్న చతుషోష్టో
ఉపచారమలుగా భావించాలి. ఇకకడ ఆతమ అమమవారిని,మనసుస భకుీడిని స్తచించున్య.
ఇదియ్య భూగోళ్,ఖ్గోళ్ శసి ఆధ్యాతిమక సమనవయమ.
“చతుషోష్టోకళామయీ” ఇది 236 వ నామమ,ఇందు 8 అక్షరమలు గలవు.
చతుషోష్టో:అరువదినాలుగు,కళామయి: కళ్లు యునన తలిా.
చంద్రుని గమనమ వలన ఏరపడే ఉపచారమలు గురించి క్రందటి నామమలో
తెలుసుకునానమ. ఈ 64 ఉపచారమలన్య స్తరుాని సమీప్పంచుటకు 64 మారగమలుగా
అరధమ చేసుకుంటే స్తరుాడు అనే పరమేశ్వరుని చేరుటకు అన్యసరించే చంద్రుడనే అమమవారి
64 రకాల సమీప గమనమలనే అనగా ఉపచారమలనే 64 కళ్లుగా సంకేతించుదురు.
సౌందరాలహరిలో ఆదిశ్ంకరులు క్షితౌ షట్ పంచాశ్త్ ..అన్య శోాకమలో మనసుసకు
సంబంధించిన ఆజాాచక్రమ వది అమమవారి 64 కిరణాలు అని అరధమ వచుినట్టా వరిాంచిరి.
“మహాచతుషషష్టోక్టటియోగినీగణస్నవిత్య” ఇది 237 వ నామమ,ఇందు 16 అక్షరమలు
గలవు.
మహా:గొపపదైన,చతుషషష్టోక్టటి:అరువదినాలుగు క్టటా,యోగినీగణ:యోగినీ బృందమచే
,స్నవిత్య:స్నవింపబడుతునన తలిా. శ్రీచక్రమలో ప్రథమ ఆవరణమ అయిన భూపురమలో
మధాభాగమలో 8 మంది,ఆ భాగమనకు అట్టఇట్ట 10 మంది చొప్పున మొతీమ 28 మంది
దేవతలు యుండెదరు. మధాలో యుండే దేవతలు 1. బ్రాహీమ 2. మహేశ్వరీ,3.కమారీ,4.
వైషావీ,5. వార్ణహీ,6. మాహేంద్రీ,7. చామండీ,8.మహాలక్ష్మీ. వీరిలో ఒకొకకకరికీ 8 మంది
చొప్పున అక్షోభాాది అంశ్భూత శ్కిీదేవతలు యుందురు,అనగా 64 మంది దేవతలు గలరు.
వీరికి ఒకొకకకరికి 1 క్టటి యోగినీ గణమలు యుందురు,ఈ 64 క్టటా యోగిన్యలన్య చతుషషష్టో
యోగిన్యలు అని అందురు. వీళ్ాంత్య గొపప సంపన్యనలు. ఇదే విధమగా నవావరణమలలో
9×64 క్టట్టా యోగిన్యలు అనగా 576 మంది యోగిన్యలు యుందురు, ఇట్టవంటివారి చేత
స్నవింపబడుతునన అమమవారిని ఈ నామమతో ప్రారిధంచెదరు.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
58

స్త్ర. భారగవ శ్రమ, నాాయవాది, తలిా శ్రీమతి చేరువేల భారతీ దేవి గారు
ప్రవ్రుతిీ: ఆధ్యాతిమక చింతన, కవితలు, వాాసాలు వ్రాస్త్ర హిందూ ఆధ్యాతిమకతన్య
ప్రజ్లలో వాాప్పీ చేయ సంకలపం. హిందూ సంసృతి కిాషోమైన సంసృత భాషలో
వుననది దానిని మనం అందుక్టలేకపోతునానమ అన్యకునే మమక్షువులకు
సరళ్మైన, సాధ్యరణమైన భాషలో నితాం మనం చూస్న ఉపమానాలతో అందరికి
మన ఆధ్యాతిమక సంపద పంచాలననది దేాయం.
(మొ): 9848647145 - హైదర్ణబాదు

దేమడు
దేమడు అనగానే ఒకొకకకళ్లళ ఒకొకకక విధంగా చెపుతుంటారు. దానికి కారణం ఎవరు ఏమి
చెప్పపనా అనిన కూడా దేమడి గురించే కాబటిో. " మహరిష మతయశ్ి బినానైః " అనే నాన్యడి
నన్యసరించి మేధ్యవులన వారు వారి అన్యభవంతో గాంచిన దానిని వకాకణిస్తీ వుంటారు.
కాబటిో దేనిని మనం కాదనలేమ. కానీ ప్రతిదానిని పరిశీలించి చూస్త్రనప్పుడు మాత్రమే మనకు
యధ్యరాం గోచరమవుతుంది.
దేమడి లక్షణాలు ఏమిటి?
దేమడు నామ (పేరు) రూప (ఆకారం) గుణ (లక్షణం) మలు లేని వాడు. అంతే కాక కాలంలో
లేని వాడు (శశ్వతుడు). ఇప్పుడు ఈ విషయాలనీన కూలంకషంగా చూదాిమ.
మనం చూస్న ఈ చర్ణచర జ్గతుీలో మనకు కనబడే ప్రతి దానికి ఒక నిరిిషోమైన రూపం
ఉండటం వలన వాటిని చూస్త్ర గురుీంచ గలుగుతునానం. మనం గురిీంచుక్టటానికి ప్రతి దానికి
ఒక పేరు ప్డుతునానమ. మనకు ప్రతాక్షమగా ఏదీ తెలియకపోయినా ఒక పేరుతో ఒక
వసుీవున్య గురుీ పటోగలుగుతునానమ. మనం చూసుీనానమ కాబటిో అది మనకు గోచరిసుీంది.
దానినే ప్రతాక్షమ అంటామ. మనకు ప్రతాక్ష జాానం కలిగినది ప్రతిదీ వికారం చెందేది అంటే
మారుప చెందేది. మారుప మూడు రకాలు
1)జ్ననం (ఆది) అంటే మనం చూస్న ప్రతి వసుీవు కానీ మనిష్ట కానీ లేక ఏ ఇతర జ్ంతువు కానీ
ఏదో ఒక రోజు జ్నిమంచి వుననదే.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
59

2) వికారం(మధా) అంటే మనం చూస్న ఈ దృశ్ామాన జ్గతుీ అంత్య మారుప చెందుత్త వుననది.
నినన చూస్త్రంది నేడు లేదు. అంటే నినన చూస్త్రంది మనకు ఈ రోజు కుడా కనపడుతుననది కానీ
ఎంతో కొంత మారుప చెంది కనబడుతుననది. నినన మనకువితీనంగా గోచరించింది భూమిలో
నాట గానే రండు మూడు రోజులలో మొలకగా కనబడుతుననది. తరువాత లతగా చెట్టోగా
ప్రగటం చూసుీనానం. ఈ ప్రుగుదల ఒకక మొకకలకే కాదు అనిన ప్రాణులలో చూసుీనానం. మరి
నిరీ్వుల విషయంలో వాటి రూపాలు కాలాంతరంలో మారటం చూసుీనానమ. కొనిన తవరగా
మారుప చెందవచుి కొనిన ఆలసాంగా మారుప చెందవచుి. కానీ మారుప చెందటం మాత్రం సతాం.
3) మరణం (అంతం.) మారుప చెందిన ప్రతిదీ నశించిపోవటం చూసుీనానం ఇదే అంతం. జీవులు
ప్రాణాలని క్టలోపయి మరణిసుీనానయి. మరణానంతరం జీవ రహిత శ్రీర్ణలు పంచ
భూత్యలలో కలస్త్ర పోతునానయి. నిరీ్వులు నితాం ప్రకృతిలో అనేక రసాయనిక చరాలు చెంది
వాటి ఉనికి క్టలోపయి పంచభూత్యలలో ఐకాం అవుతునానయి. ఉదా : మనం ఒక కారు
చూశం. అది కొంత కాలం కారు రూపంలో వుంది పయనిస్తీ ఉంట్టంది. తరువాత దాని
యంత్ర సామాగ్రి అంత్య చెడిపోయి దాని లక్షణానిన (నడిచే సవభావం) క్టలోపతుంది. చివరకు
పూరిీగా తుప్పు పటిో రూపానిన కుడా క్టలోపతుంది. ఈ ప్రక్రయ జ్రగటానికి కొనిన సంవతసర్ణలు
పటోవచుి కానీ నశించక మాత్రం ఉండదు. మనం చూస్న ఈ దృశ్ామాన జ్గత్ మొతీమ
నశించేదే "ఏతత్ దృశ్ాం తత్ నశ్ాం " కనబడేది ప్రతిదీ ఏదో ఒక రోజు నశించి పోయ్యదే. దీనిన
బటిో మనకు గోచరించేది ఏమిటంటే ఈ జ్గతుీ శశ్వతమ కాదు అని.
దేమడి సవభావం: మనం ఈ జ్గతుీన్య పరిశీలిస్నీ అది మనకు ఆది, మధా, అంత్యలతో
గోచరిస్తీ వుననది. మనం మందే చెప్పుకునానం దేమడు ఆది మధా అంత రహితుడు అని.
కాబటిో దేమడు మనకు కనపడడు ఎందుకంటే కనపడేవి అనిన కూడా ఫై మూడు లక్షణాలు
కలిగినవి. ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు లేవో అటిో దేమడు మనకు కనపడటానికి ఆసాకరం
లేదు. దేమడు కనపడితే, దేమడే కాదు.
ఇతిహాసాలు పరిశిలిస్నీ మనకు ఒక విషయం గోచరిసుీంది. అది ఇకకడ తెలుసుకుందామ.
ర్ణమాయణంలో మనకు ర్ణవణబ్రహమ గారు తపపసుస చేస్నీ పరమ శివుడు ప్రతాక్షమయి వర్ణలు
ఇచిినట్టా తెలుసుీంది. ఇది త్రేత్యయుగం. ఆ తరువాత దావపర యుగంలో భారతంలో పాండవ
మధామడు ఐన అర్న్యలవారు ఇంద్రకీలాద్రి మీద తపపసుస చేస్నీ పరమ శివుడు ప్రతాక్షమై

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
60

పాశుపత్యసిం అన్యగ్రహించినట్టా చదువు కునానమ. ఇప్పుడు మనమ విశేాషణ చేస్నీ అకకడ


త్రేత్యయుగంలో ర్ణవణ బ్రహమ గారికి ప్రతాక్ష మైన పరమ శివుడు ఇప్పుడు దావపర యుగంలో
అర్న్యల వారికి ప్రతాక్షమ ఐన పరమ శివుడు ఒకకరే. త్రేత్య యుగంలో ర్ణవణ బ్రహమ గారు
గతించారు దావపర యుగంలో అర్న్యల వారు గతించారు. కానీ పరమ శివుడు ఆ రండు
కాలాలోా ప్రతాక్షమ అయినట్టా మనకు ఇతిహాసాలు చెపుతునానయి. ఇప్పుడు మనం కూడా
అచంచల దీక్షతో తపపసుస చేస్నీ ఆ పరమ శివుడు మనకు కూడా ప్రతాక్షమ కాగలరు. దీనిని
బటిో మనకు ఒక విషయమ బోధ పడుతుంది. అదేమిటంటే ఆ పరమ శివుడు కాలంలో లేరని ఆ
దేమడు కాలాతీతుడని. కాలాతీతుడు ఐన దేమడు మరి ఎలా ప్రతాక్షం అవుత్యడు. ఇప్పుడు
ప్రతాక్షం అంటే ఏమిటో తెలుసుకుందామ.
ప్రతాక్షం: అంటే ఏదైనా మనమ చూడటమన్య ప్రతాక్షం అని మనం అన్యకుంటామ. కానీ
ప్రతాక్షం అనే పదానికి అరధం ఏదైతే మన ఇంద్రియాలకు సామానామగా గోచరమ కానిది
గోచరం అవుతుందో అది ప్రతాక్షం. మన పంచేద్రియాలకు తెలుసుీందో అది ప్రతాక్షం. ఈ
జ్గతుీలో మనకు కనిప్పంచనిది ఒక కారణం చేత కనిప్పంచుటే ప్రతాక్షం. ఆ దేవదేవుడు సరవ
కాల సర్ణవవసాలలో ఉండి కేవలమ తన భకుీలకు త్యత్యకలికంగా గోచరించటమే ప్రతాక్షం.
కాబటిో దేమడు కాలంలో లేడు. కాలమే తనలో వుననది.
ద్ధవత ప్రపంచం : అంటే మనం చూసుీనన ఈ ప్రపంచం మొతీం తనకనాన భిననంగా గోచరిసుీంది.
ఇలా వుననదానిని ద్ధవత జ్గతుీ అంటారు. అంటే ఇందులో నేన్య కానిది వుననది. అంటే నేన్య వేరు
ఈ ప్రపంచం వేరు. ఇలా రండు రకాలుగా కనబడుతుననది. అంతే కాక మనకు ఇకకడ ప్రతిదీ
రండుగా గోచరిసుీంది. అది లింగ భేదం. రూప బ్జధం. ఒకొకకక విషయానికి ఒకొకకక ప్రతేాకత
కలిగి వుండి ఏ రండు కూడా పూరిీగా సారూపాంగా మనకు కనపడవు. కొనిన స్తాలంగా ఒకక
రకంగా వునాన మనం స్తక్ష్మంగా పరీక్షిస్నీ ఒకదానికి ఒకటి భిననంగా కనబడత్యయి. ఇలాంటి
ద్ధవత జ్గతుీ న్యండి విడివడటమే మోక్షం. అదే అద్ధవతం బోధిసుీంది.
శ్రీ ఆది శ్ంకర్ణచారా: అద్ధవత స్త్రదాధంతం ఈ ప్రపంచానికి తెలియ చేస్త్రన మహాన్యభావుడు ఆది
శ్ంకరుడు. ఆది శ్ంకరుని గూరిి ఎంత చెప్పపనా తకుకవే అవుతుంది. మన హిందూ వాజ్ామయం
రండు రకాలుగా విభజంచబడి వుంది. అది మొదటిది వేదాలు. వేదాలు మొతీం
నాలుగు+ఒకటి గా వునానయి. ఈ వేదాలు కరమ కాండన్య తెలియ చేసాీయి. ఏ కరమ (పని) చేస్నీ

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
61

ఏ ఫలితం ఉంట్టందో తెలుపుత్యయి. ఇక తరువాతది వేదాంతం. వేదాంతం అంటే వేదాలకు


చివర వుననది అందుకే దీనిని వేదాంతం అనానరు. వేదాంతం మనకు ఉపనిషతుీల వలన
తెలియ బడుతుంది. ఈ ఉపనిషతుీలు మహరుషలు ఇతరులకు బోధించిన జాానం.

నాస్త్రీక వాదం : నాస్త్రీకులు దేమడు లేడు అని వాదిసుీనానరు. వారికి ఒక స్తటి ప్రశ్న. మనం
రోజూ చూస్న జ్ంతువు కానీ లేక మనిష్ట కానీయండి మరణించిన కొదిికాలానికే క్రుళ్ాటం
(decompose) చూసుీనానమ. కొనిన బాాకీోరియాలు ఆ శ్రీర అవయవాలు తినటం వలన ఆ
కళ్యబరం క్రుళ్లళ తుననది అని సైన్యస చెపుతుననది. అది నిజ్మైతే మరి ఆ జ్ంతువు లేక మనిష్ట
జీవించి వుననప్పుడు క్రుళ్ా కుండా కాపాడుతుననది ఎవరు? ఈ ప్రరశ్నకి సరైన సమాధ్యనం ఎవరు
చెప్పుత్యరు. ఇది మన శసాినికి అంతు చికకని ప్రశ్న. జీవి బ్రతికి ఉండటానికి ప్రాణం కారణం అని
అంట్టనానరు. ఐతే మరి ఆ ప్రాణం ఏమిటి? మనకు కనపడదు. ఎందుకు? కనపడని దానిని
నమమటం ఎందుకు?. సరే నమమదామంటే దానికి ప్రమాణం ఏమిటి?ఏదైనా ఒక పని
జ్రగాలంటే ఆ పని చేస్న వాడు ఉండాలి. ఆ పని ఆ చేస్నవాడి నైపుణాం మీద మాత్రమే
జ్రుగుతుంది. ఒక భవనం నిరిమంచాలంటే భవన నిర్ణమణ ఇంజ్నీరు మాత్రమే పని చేయాలి.
అదే ఒక యంత్రం నిరిమంచాలంటే యంత్ర నిర్ణమణ ఇంజనీర్ వలానే సాధాం అవుతుంది. అలానే
ఒక రుచికరమైన ఆహార పదారధం వండాలంటే వంట చేయగల వంట వాని వలానే సాధాం
అవుతుంది. ఈ రీతిగా ఒకొకకక పని చేయాలంటే ఆ పనిలో ప్రావీణాం వుననవారు మాత్రమే
చేయగలరు. ఒక పని చూస్త్రన వానికి ఆ పని చేస్త్రన వాడు కనపడవచుి లేక కనపడక పోవచుి
కానీ ఆ పని మాత్రం కనపడుతుననది. ఏప్పుడో వందల సంవతసర్ణల క్రతం నిరిమంచిన
దేవాలయాలు ఇపపటికీ మనకు గోచరిస్తీ వునానయి నిజానికి ఆ కళాఖ్ండాలన్య నిరిమంచిన
కళాకారులు ఎవరో మనకు తెలియదు. వాళ్ళ పని (work) మాత్రం మనకు కనపడుతుననది.
దీనిని బటిో మనం తపపకుండా నమమ వలస్త్రన విషయం ఏమిటంటే ఎప్పుడైతే పని వుననదో
అప్పుడు పని చేస్త్రన వాడు కుడా ఉండి ఉంటాడు. ఆ పనివాడు వునానడని నిరూపణే అతన్య
చేస్త్రన పని. కాబటిో నియతి మనకు గోచరిసుీంది కాన నియంత వుండివుండాలి. మనమందు
వునన ఈ దృక్ గోచర్ణనిన నమమక పోవటం కేవలం అవివేకం మాత్రమే అవుతుంది. మనం చూస్న
ఈ జ్గతుీ మొత్యీనీన మనం సృష్టోయ అని అంట్టనానమ అంటే ఇది సృష్టోంచబడినది. అంటే ఎవరో

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
62

ఒకరు సృష్టోంచింది అని అరధం. ఆ సృష్టోంచిన వాడే సృష్టో కరీ. ఆ సృష్టో కరీ ఎవవరననదే మన
ఋషుల పరిశోధన. అతనికే మనం ప్టిోన పేరు దేమడు. దేమడు అనగానే పురుష శ్బిం
కాబటిో పురుషుడు అని అన్యక్టవచుి. కానీ దేమడు స్టి పురుష భేదం లేని ఒక అదివతీయ శ్కిీ
అందుకే ఈ ప్రపంచం కనాన భిననం అని మనం అన్యకుంట్టనానమ. ఈ ప్రపంచం ద్ధవత ప్రపంచం
కాబటిో స్టి పురుష విబ్జధం కనపడుతుననది.
ఆస్త్రీక వాదం: ఇక ఆస్త్రీకులు తమ మందునన ప్రపంచానిన చూస్త్ర దాని కారణమైన
దానినవతకటానికి వేల సంవతసర్ణలన్యండి ప్రయతిన్యసునానరు. మన దేశ్ంలో ఋషులు వారి
జీవిత కాలానిన వచిించి ఎనోన పరిశోధనలు చేస్త్ర ఎనోన విషయాలన్య తెలుసుకునానరు. ఆ
ప్రకారం వలువడా జాానమే మన వేదాలు, ఉపనిషతుీలు, ఇతిహాసాలు మరియు పుర్ణణాలు.
ఇంత ప్ది వాజ్ామయం వునన ధరమం ఈ భూమి మీద మరొకటి లేదు అంటే అతిశ్యోకిీ కాదు. ఆ
కారణ భూతమైన శ్కిీని దారశనికులు తమ తమ జాానంతో ఒకొకకకరు ఒకొకకక విధంగా
తెలుసుకొనానరు. ఆలా తెలుసుక్టటంతో విభినన దేవి దేవతలు, మత్యలు ఏరపడాాయి. ఇలా
ఏరపడటం మంచిదే కానీ ఎప్పుడైతే వేరు వేరు మత్యలు, విశవసాలు జ్నాల మధాన వచాియో
అప్పుడు నా దేమడు గొపప అంటే నా దేమడు గొపప అనే వివాదం తలయెతిీనది. వీటి
పరావసానమే మత్యల మధా పోరు. నిజానికి అందరికి వుననది ఒకే ఒక దేమడు. ఆ విషయం
తెలుసుక్టక భినన భావాలతో వివాదాలు కొని తెచుికుంట్టనానరు.
మత వాదం: ఒక జాాని తన సాధనతో తెలుసుకొని ఏర్ణపట్ట చేస్త్రందే మతమ. నిజానికి మతం
ఏదైనా అది సరవ మానవులకు ఆచరణ విధంగా అన్యసరణీయంగా ఉండాలి. ఒకొకకక మతం
ఒకొకకక ప్రాంత్యనికి చెందింది అయి వునాన నేటి కాలంలో రవాణా సౌకరాం వృదిధ చెందటంతో
ఈ మత్యల వాాప్పీ కుడా ప్రపంచమంత్య ప్రిగింది. దాని వలా మానవులు సంసాకరం
మరచిపోయి సంచరిసుీనానరు. మత్యలు ర్ణజ్కీయమతో మడి వేస్త్ర ర్ణజ్కీయ నాయకులు
తమ ప్రాబలాం ప్ంచుకుంట్టనానరు. ఇలా ప్రతిదీ వివాద హేతువు అవుతునానయి. మన్యషులు
కొనిన సందర్ణభలలో మానవతవం మరచి ప్రవరిీసుీనానరు. వీరంత్య నిజానికి దేమడనే
మసుగులో తమ పబాం గడుపుకునే సంసాకర హీన్యలు. మీ దేమడి విగ్రహాలకి అపచారం చేస్నీ
మీ దేమడు ఏమి చేసాీడు అని పరదేశ్ మత్యవలంబులు అనటం మనం చూసుీనానమ. వాళ్ాకి
దేమడు నాకు వేరుగా నీకు వేరుగా లేడని తెలియదు, అది మూరఖతవం. నిజానికి ఈ మాటలు

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
63

అనే వానికి దేమడి మీద నమమకం లేదనే చెపాపలి. దేవతవం మీద విశవసం వునన వారు `ఏకం
సత్` అని తెలుసుక్టగలుగుత్యరు. నిజానికి వీళ్ా మూరఖపు ప్రవరీన సతా దరశనానికి చాలా
దూరంగా ఉంట్టంది. వాళ్ళకి సతా దరశనమ్ గూరిి గాని దానిని సాధించాలనే భావన కానీ
ఉండదు. కేవలం తమ మతం గొపపది అనే మూరఖ భావం ఉంట్టంది. ఇతర మతసుీలన్య తమ
మత్యనికి మరిి తదావర్ణ పర దేశల న్యండి ధన సమపార్న చేయటమే వారి ధ్యాయం. ఇలాంటి
వారి వలా వారు నమేమ మత్యనికి మరియు ఇతర మత్యలకు తీరని నషోం వాటిలుాతుంది. అది
గమనించే స్త్రాతిలో లేని మూరుఖలు వాళ్లళ. స్తరా చంద్రులు మనకు నితాం కనిప్పంచే వాళ్లళ.
వాళ్ాకి నీ మతం నా మతం అని భేదం లేదు. ఎవరైనా పూజంచాలి ఎందుకంటె స్తరుాడు లేనిది,
చంద్రుడు లేనిది ఈ జ్గత్ లేదు. మతం అనేది విశవసం. విశవసం నిరూపణకు దొరకక
పోవచుి లేక దొరకకనూ పోవచుిన్య. కానీ భగవంతుడు ఈ విశవసాలకు అతీతుడు.
హిందువులు విగ్రహార్ణధకులా: హిందుతవం అనేది ఒక మతం కాదు. ఎందుకంటె మనం మతం
అనేది ఒక జాాని (ప్రవరీ) తన సాధనతో, అన్యభవంతో ఏర్ణపట్ట చేస్త్రన విధ్యనంగా పైన చూశం.
హిందుత్యవనికి ఒక జాాని (ప్రవరీ) అని ఎవవరూ లేరు. ఇక మత గ్రంథం విషయానికి వస్నీ
ఒకొకకక మత్యనికి ఒక, ఒకే ఒకక మత గ్రంథం ఉండటం చూసుీనానమ. అది ఏ మతం అయినా
కానీ. పైన పేరొకననట్టా హిందూ ధర్ణమనికి ఎనోన ఎనెననో ఆధ్యాతిమక గ్రంథాలు వునానయి. వాటికి
అన్యబంధంగా మహరుషలు, యోగులు వ్రాస్త్రన టీకాలు, భాషాాలు వునానయి. హిందుతవం
అనేది అనేక వేల సంవతసర్ణలన్యండి ఆచరిసుీనన ఒక మహోననత సంప్రదాయం, ఆచారం,
పదధతి. ప్రపంచంలో వునన అనిన మత్యల ప్రధ్యనాంశలన్య మనం హిందూ గ్రంథాలలో ఎకకడో
ఒక చోట చూడ గలం. ప్రపంచంలో వునన జజాాసులందరూ ఈ రోజు హిందూ ధరమం వైపు
ఆసకిీని చూపుతునానరు. భగవంతుని యథారధ తత్యవనిన తెలియ చేస్త్రంది హిందూ ధరమం
మాత్రమే. పైన దేమడి లక్షణాలన్య చూశం. కాబటిో దేమడు విగ్రహాలలో వుండే ప్రసకిీ లేదు.
మరైతే విగ్రహార్ణధన ఎందుకు? యిది ఒక ప్ది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధ్యనం తెలియక ఎంతో
మంది హిందువులు విగ్రహార్ణధకులు అని చెపపటమే కాదు, విమరిశసుీనానరు. విగ్రహార్ణధన
చేయటానికి గల కారణం. మనసుస చంచలతవం కలిగి వుననది కావున నిరుగణోపాసన తో సుదీరఘ
సాధన వలా మాత్రమే సాధామవుతుంది. కాబటిో చంచలమైన మనసుసని స్త్రార పరచటానికి
ఏర్ణపట్ట చేస్త్రన ప్రక్రయయ్య ఈ విగ్రహార్ణధన.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
64

షోడచోపచార పూజ్: భగవంతుడిని ఒక అతిథిగా భావించి పదహారు రకాలుగా స్నవలు


చేయటానిన షోడశోపచార పూజ్ అంటారు. ఎప్పుడైతే భగవంతుని నిశ్ిల భకిీతో ఆర్ణధిసాీడో
అప్పుడు భకుీడు భగవద్ కైంకరాంలో నిమగునడౌత్యడు. కండాతో విగ్రహానిన చూసాీడు. అకకడ
వలిగించి సుగంధ పరిమళ్ ఊదుబతుీల సుగంధ్యనిన ఆసావదిసాీడు, సావమికి అరిపంచిన రంగు
రంగుల పుషాపల అలంకరణతో త్యదాతమయం చెందుత్యడు. మనసుసన్య త్యన్య చేసుీనన అరిన మీద
నిలుపుత్యడు, చెవులు మంత్రాలపై, దృష్టో సావమిపై, చేతులు అరినపై వుంచి పూరిీగా తన
పంచేంద్రియాలతో భగవంతుడికి సావధీన్యడు అవుత్యడు. తనూమలంగా మనసుసన్య
భగవంతునిపై ఏకాగ్రమ చేయగలుగుత్యడు. కానీ నిజానికి విగ్రహార్ణధనే అంతిమ గమాం
కాదు. నిరుగణోపాసనే కైవలా ప్రదం అని ఉపనిషతుీలు ఘోష్టసుీనానయి. విగ్రహార్ణధన ఎందుకు
చేయాలో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. బాలాంలో గురువుగారు విదాారిాకి గణితం
బోధించటానికి చేతి వేళ్ళని గణించమని చెపుత్యరు. ఇది మన అందరికి తెలిస్త్రన విషయమే.
వ్రేళ్ళని గణించటంతో చినన ప్పలావాడు కూడికలు, తీస్త్రవేతలు నేరుికుంటాడు. మరి వాడు
ప్దియిన తరువాత వాడికి చేతి వేళ్లళ లెకికంచటం అవసరమా కాదు. కానీ బాలాంలో చేతిమీద
లెకకలు నేరుిక్టటంతోనే నేడు గణితం అరధం చేసుక్ట గలుగుతునానరు. అదే విధంగా
విగ్రహార్ణధన కుడా. ఈ విషయం ప్రతి ఒకకరు తెలుసుక్టవలస్త్రన అవసరం వుననది.
ఇంతమంది దేమళ్లళ ఎందుకు. విగ్రహార్ణధన ఎందుక్ట తెలుసుకునానమ. మరి ఇంతమంది
దేమళ్లళ అవసరమా అని ప్రతి ఒకకరి మదిలో ప్రశ్న మొదలవుతుంది. మన ఋషులు వారి మేధ్య
శ్కిీతో మనకు అందించిన సంప్రదాయమే నేడు మనం ఆచరించే ఆచార్ణలు, ఆర్ణధనలు,
పండుగలు మొదలనవి. ఇంత మంది దేమళ్లళ ఎందుకు అవసరమో ఒక చినన ఉదాహరణతో
గమనిదాిమ. నీకు ఒక కలెకోర్ ఆఫీసులో పని వుంది అన్యకుందామ. మనకు తెలిస్త్ర కలెకోర్
గారే ఆ ఆఫీసుకి మఖుాలు. నీకు కావలస్త్రన పని కేవలమ ఒక చినన సమాచారం
అన్యకుందామ. అది ఫలనా రికారుాలో ఫలానా పేరు వుననదో లేదో తెలుసు క్టవాలి. నీవు ఏమి
చేసాీవు. నేరుగా ఆ శఖ్కు సంబందించిన గుమసాీ దగగరకి వళిా సదరు విషయం
తెలుసుకుంటావు. కానీ నీకు కలెకోర్ గారితో ఎలాంటి పని లేదు. నీవు కలెకోర్ గారిని కలవ
వలస్త్రన అవసరంకూడా లేదు. నీ పని అయిపోతుంది. అదే మాదిరిగా నీకు ఏ శఖ్కు చెందిన
పని ఉంటే ఆ శఖ్కు చెందిన గుమసాీ లేక శఖ్యధికారిని కలుసుకొని నీ పని చేసుకొంటావు.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
65

అదే విధంగా కేవలం కలెకోర్ గారితోనే అయ్యా పని అయితే అప్పుడు కానీ కలెకోర్ గారిని కలవవు.
అదే మాదిరిగా మనకు దేమడికి సంబందించిన శఖ్లు ఏర్ణపట్ట చేశరు. అవి ధనానిక్టసం
లక్ష్మి దేవి, చదువుకి సరసవతి దీవి. ధర్ణానికి దుర్ణగ దేవి. అలానే విఘానలన్య తొలగించటానికి
గణపతిని. ఈ విధంగా మనకు వేరు వేరు క్టరికలన్య తీరిటానికి వేరువేరు దేవతలు వునానరు.
అదే నీకు కైవలాం కావాలంటే ఆ పరబ్రహమయ్య శ్రణాం.
పూజంచేటప్పుడు శుచిగా ఉండటం ఎందుకు. : పూజ్ అనేది మానస్త్రక ప్రక్రయ అంటే మనసుసతో
మాత్రమే మనం దేవి దేవతలన్య ఆర్ణధిసాీమ. ఆలా ఆర్ణధించాలంటే మనసుస నిరమలంగా
ఉండాలి. ఎప్పుడైతే శ్రీరం పరిశుభ్రంగా ఉంట్టందో అప్పుడు మనసుసకూడ పరిశుభ్రంగా
ఉంట్టంది. కాబటిో పూజంచే వారు విధిగా సాననం చేస్త్ర పరిశుభ్రమైన వసాిలన్య ధరించి పూజ్కు
కూరోివాలి. హైందవ సంప్రదాయం ప్రకారం విగ్రహార్ణధన అనేది 16 ఉపచార్ణలతో
ఉంట్టంది. అందుకే షోడచోపచార పూజ్ అంటారు. 16 రకాల ఉపచార్ణలతో దేవత్యర్ణధన
చేయటం అని అరధం. పూజ్ చేస్నటప్పుడు చేతులు పుషాపలు, అక్షింతలు, పత్రి, తోయం (నీరు) తో
వినియోగించి అరిిసుీంటే, కళ్లళ ఆ దివా మంగళ్ విగ్రహానిన (రూపానిన) చూస్తీవుంటే చెవులు
మంత్రాలు లేక నామాలు వింటూవుంటే మనసుస అనిన విధ్యల ఆ దివా మంగళ్ మూరిీని సమరిస్తీ
ఉంట్టంది. అంటే పూజ్ చేస్న భకుీడు తన పంచేంద్రియాలన్య దేమడి మీదనే లగనం చేస్త్ర
అరిిసాీడు. తదావర్ణ త్రికరణ శుదిధ సాధిసాీడు. ఈ రకమైన ఆర్ణధన ఏ ఇతర మత్యలలో మనం
చూడలేం.
హిందూ ధరమం అతాంత ప్రాచ్ఛ్నమైనది, ప్రశ్సీమైనది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొతీం
హిందుతవం వైపు మొగుగ చూపుతునానయి మోక్షమార్ణగనినచూప్టిోన ఏకైక దరమం హిందూ
ధరమం. దేమడిని సహేతుకంగా చెప్పపంది హిదూతవం. దేమడు ఒక నమమకం కాదు ఒక నిజ్ం.
ఓం శంతి శంతి శంతిైః

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
66

మఖ్ా హోమాలు వాటి ప్రయోజ్నాలు


చంద్రశేఖ్ర్: (మొ) 8790402983
గణపతి హోమం :- విఘానలన్య తొలగించే విఘననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే
ప్రతి కార్ణాలోానూ మొదటగా గణపతిని పూజంచడం జ్రుగుతుంది. ప్రారంభించిన కారాం
ఎట్టవంటి ఆటంకాలు లేకుండా పూరిీ కావాలని క్టరుత్త వినాయకుడిని పూజసాీరు.
జీవితంలో ఎదురయ్యా కషాోలన్య, ప్రతికూల అంశలన్య తొలగించడానికి వినాయకుడికి
గణపతి హోమం నిరవహిసాీమ. ఈ గణపతి హోమం చేయడం వలన విజ్యమ, ఆరోగామ,
సంపద కారా స్త్రదిధ కలుగుత్యయి. హిందూ ధరమం ప్రకారం ఏ శుభకారాం చేయాలనాన
మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జ్రుగుతుంది. ఈ గణపతి హోమానికి అషో
ద్రవాాలు/ 8 రకాలు. దరభ మొదలగునవి ఉపయోగించడం జ్రుగుతుంది.
రుద్ర హోమం:-పుర్ణణ కథలన్య అన్యసరించి రుద్ర అన్యనది శివునికి మరొక నామమ. శివుడు
లేదా రుద్రుని అన్యగ్రహం కొరకు చేస్న హోమానిన రుద్రహోమమ అంటారు. ఈ హోమం
చేయుట వలన శివుని అన్యగ్రహం పంది తదావర్ణ అపమృతుా భయాలు తొలగింపబడి,
దీరఘకాలిక అనారోగా సమసాల న్యండి విమకిీ పంది శ్కిీ సంపన్యనలు అవుత్యరు.
దీర్ణఘయుషుషని పందడం జ్రుగుతుంది. మృతుావు మీద విజ్యానిన సాధించడానికి కూడా ఈ
రుద్ర హోమం చేసాీరు. ఏ వాకిీ అయితే రుద్ర హోమం చేసాీరో ఆ వాకిీ యొకక జ్నమ నక్షత్రం
ఆధ్యరంగా నిరాయించబడిన మహూర్ణీనికి రుద్రహోమం జ్రపబడుతుంది. ఈ రుద్రహోమం
అతాంత శ్కిీవంతమైనది.
చండీ హోమం:- హిందూ పుర్ణణాల ప్రకారం అతాంత శ్కిీసవరూప్పణి చండీ. జీవితంలో
ఎదురయ్యా కషాోలన్య తొలగించడానికి, ఆనందమైన జీవిత్యనిన గడపడానికి, స్త్రరిసంపదల
క్టసం చండి హోమం నిరవహించడం జ్రుగుతుంది. చండి హోమం నిరవహించడం వలన
జీవితంలో ఉనన ప్రతికూల అంశలనీన తొలగిపోత్యయి. చండీ హోమం చేస్నప్పుడు
నవగ్రహాలన్య ఆవాహన చేసుకొని చేయడం జ్రుగుతుంది.చండీ హోమానిన ఎకుకవగా
శుక్రవారం రోజు లేదా అషోమి, నవమలలో చేయడం శ్రేషోం. సపీశ్తిలో ఉననట్టవంటి 13

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
67

అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేస్నందుకు 13 రకాల విభిననమైన పదార్ణాలన్య వాడడం


జ్రుగుతుంది.
గరుడ హోమం:- మానవుని శ్రీర్ణకృతి, గరుడుని మఖ్మ కలిగి... శ్రీమహావిషుావు
వాహనంగా ప్పలువబడే దైవ సవరూపమే గరుడుడు. గరుడుడు అనంతమైన శ్కిీకి, జాానానికి
ప్రతిరూపం. గరుడాళావర్, గరుడ భగవాన్ అని ప్పలిచుకొనే గరుడుడికి చేస్న హోమమే గరుడ
హోమం. సరైన విధివిధ్యనాలతో కన్యక గరుడ హోమం చేస్త్రనటాయితే ఆకరషణ శ్కిీ ప్రగడం
అలాగే అనేక విషయాల పటా, వాకుీల పటా ఆధిపత్యానిన సాధించడం, శ్త్రువుల మీద విజ్యం,
ప్రమాదాల న్యంచి రక్షించబడడం, అనిన శరీరక, మానస్త్రక వాాధుల న్యంచి ఉపశ్మనం
మొదలగునవి లభిసాీయి. అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జాానమ అలాగే
జాాపకశ్కిీ వృదిధ జ్రుగుతుంది.
సుదరశన హోమం:- శ్రీమహావిషుాకు చెందిన అతాంత శ్కిీవంతమైన ఆయుధమే సుదరశన
చక్రం.హిందూ పుర్ణణాల ప్రకారం ఈ ఆయుధం చాలా శ్కిీవంతమైన ఆయుధం అవవడమే
కాకుండా దైవిక శ్కిీ కలిగి ఉండి దుషోశ్కుీలన్య సంహరిసుీంది. మానవుని జీవితంలో లేదా
కుట్టంబంలో జ్రుగుతునన ప్రతికూల అంశలకు కారణమైన దుషోశ్కుీల న్యండి
రక్షింపబడడానికి, నరదృష్టో తొలగించడానికి ఈ సుదరశన హోమం చేయడం జ్రుగుతుంది.
మఖ్ాంగా గృహ ప్రవేశ్ సమయంలో మరియు మిగిలిన శుభకార్ణాల సమయంలో కూడా
సుదరశన హోమం నిరవహించబడుతుంది. హోమాగినకి అషో ద్రవాాలన్య సమరిపస్తీ అతాంత
పవిత్రమైన సుదరశన మంత్రానిన జ్ప్పస్తీ ఈ హోమం చేయడం జ్రుగుతుంది. మానవుని జ్నమ
నక్షత్రం ఆధ్యరంగా నిరాయింపబడిన మహూర్ణీనిన అన్యసరించి ఈ హోమం చేయడం
జ్రుగుతుంది.
మన్యాస్తకీ హోమం:- వేదాల నన్యసరించి మన్యా అనగా ఆగ్రహం అని, లేదా మరొక అరాం లో
తీవ్రమైన భావావేశ్మ అని చెపపబడుతుంది.మన్యా దేవుడి ఆశీసుసల క్టసం చేస్న హోమమ
మన్యాస్తకీ పాశుపత హోమం. ఈ హోమానిన ప్రధ్యనంగా శ్త్రు సంహారం క్టసం చేయడం
జ్రుగుతుంది. క్టరుో కేసుల లాంటి దీరఘకాలిక సమసాల న్యండి విమకిీ క్టసం కూడా ఈ
హోమానిన చేసాీరు. ఈ హోమానిన శ్నివారం చేయడం దావర్ణ ఉతీమమైన ఫలిత్యలు
పందడం జ్రుగుతుంది.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
68

లక్ష్మీ కుబ్జర పాశుపతహోమం:- హిందూ ధర్ణమన్యసారంగా... సంపదకి దేవతలుగా లక్ష్మీ


దేవిని, కుబ్జరునిన పూజసాీమ.జీవితంలో ఆరిాకంగా కషాోలన్య ఎదురొకంట్టనన వారిక్టసం
స్తచింపబడేదే లక్ష్మి కుబ్జర పాశుపతహోమం.జీవితంలో ఆరిాక వృదిధ, స్త్రరి సంపదల కొరకు
లక్ష్మీదేవిని అలాగే కుబ్జరుడిని కూడా ఈ హోమంలో పూజంచడం జ్రుగుతుంది. ప్రధ్యనంగా
ఈ హోమానిన శుక్రవారం రోజున చేయడం శ్రేషోం. ఎందుకనగా శుక్రవార్ణనిన లక్ష్మీప్రద
వారమగా పరిగణిసాీమ కన్యక. హోమం చేసుకునే వాకిీ యొకక జ్నమ నక్షత్రానిన అన్యసరించి
నిరాయించబడిన మహూర్ణీనికి ఈ హోమం చేయబడున్య. ఈ హోమం చేయడానికి
కమలాలన్య వాడడం జ్రుగుతుంది.
మృతుాంజ్య పాశుపత హోమం:- అకాల మరణం న్యంచి విజ్యానిన పందడమే
మృతుాంజ్యం.పేరులో ఉననట్టోగానే మృతుావుపైన విజ్యానిన సాధించడం క్టసం
మృతుాంజ్య పాశుపత హోమం నిరవహిసాీరు. ప్రాణ హాని అలాగే తీవ్రమైన అనారోగా
సమసాల న్యండి విమకిీ పందడం క్టసం ఈ హోమం చేయడం జ్రుగుతుంది. దుషోశ్కుీలన్య
అదుపుచేస్త్ర, సంహరించే భూత నాథుడిగా ప్పలవబడే ఆ శివుడిని ప్రసననం చేసుక్టవడం క్టసం
చేస్న హోమం. ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రానిన 21సారుా
జ్ప్పంచవలస్త్ర ఉంట్టంది. ఈ హోమం చేయడానికి కావాలిసన ప్రధ్యన వసుీవులు. దరభ, అమృత
మూలిక. దీర్ణఘయుషుషన్య క్టరుత్త హోమమ చేస్న వారి జ్నమదినం రోజున ఈ హోమానిన
నిరవహిసాీరు.
నవదురగ పాశుపత హోమం:- భకుీల చేత దుర్ణగమాత నవదురగగా పూజంప బడుతుంది. జ్ట
దురగ, శంతి దురగ, శూలిని దురగ,శ్బరి దురగ,లవణ దురగ,అసురి దురగ, దీప దుర్ణగ, వన దురగ,
మరియు జావలా దురగ. దుర్ణగమాతయొకక ఈ తొమిమది రూపాలన్య పూజంచడానికి చేస్న
హోమమే ఈ నవదురగ పాశుపత హోమం.ఈ హోమం చేయడం వలన దుషో శ్కుీల న్యంచి
విమకిీ, శంతి,సంపద, ఆరోగాం, ఆయుషుష, సంత్యనం, విదా మొదలనవి లభించి
ప్రతికూలమైన ఆలోచనలు, ప్రతికూలమైన అంశల న్యండి విమకిీ కలుగుతుంది.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
69

ఆధ్యాతిమక – జ్యాతిష విశేషాలు –అక్టోబర్ 2020


ఆధ్యాతిమకం:

13-10-2020 మంగళ్ వారం– కృషా ఏకాదశి


15-10-2020 గురు వారం – మాస శివర్ణత్రి
16-10-2020 శుక్ర వారం – అమావాసా
17-09-2020 శ్ని వారం – శ్రననవర్ణత్రారంభం - తులా సంక్రమణం
24-10-2020 శ్ని వారం – దుర్ణగషోమి – ఆయుధపూజ్
25-10-2020 ఆదివారం – మహానవమి – విజ్యదశ్మి – శ్మీ పూజ్
27-10-2020 మంగళ్ వారం – విజ్యైకాదశి
31-10-2020 శ్ని వారం – పూరిామ

Sun enters the sign Libra on 17th and transits for the rest of the period.
Mars re-enters Pieces on 4th October and transits for the whole month.
Mercury on transit in Libra from 1st will turn retrograde on 15th.
Jupiter transits Sagittariius for the whole month.
Venus transits in Leo from the beginning and enters Virgo on 23rd October.
Saturn transits the sign Capricorn for the whole month.
Rahu / Ketu transits Taurus and Scorpio respectively for the whole month.
Uranus on retrogression in Aries for the whole month.
Neptune transits on retrogression the sign Aquarius for the whole month
Pluto remains in Sagittarius and turns direct on 5th.

(మరింత సమాచార్ణనికి జ్నవరి 2020 “శ్రీ గాయత్రి” సంచికలో 64 వ పేజీ చూడ

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
70

Dr. Mamillapalli Ramakrishna Sarma,


PhD in Astrology., M. Sc (Mathematics)., M.Sc (Chemistry).,
M.A (Psychology)., B.Ed., PhD from: JKR Astro-research
foundation., YSAM University, Florida. Astro- Physicist
and specialised study on Space research.,
Mobile: 99481 24515 - Email id: srirksir@gmail.com

అంతరిక్ష విశేషాలు-1
మన విశ్వం – పరిచయం:
విశ్వం విశలమై ఎలాప్పుడూ
మారుత్త ఉంట్టంది. దీనిలో
గ్రహాలు,నక్షత్రాలు,
నక్షత్రవీధులు,అంతరిక్ష పదారాం
మరియు శ్కిీ అనీన ఉంటాయి.
ర్ణత్రి ఆకాశనిన చూస్నీ,
అంతర్ణళ్ం లో భూమి ఎంత
చిననదో మీరు గ్రహించగలరు. ఒక మిలియన్ భూమలు స్తరుాని లోపల ఇమడిబడగలవు .
మన సౌర వావసాలో స్తరుాడు నక్షత్రమే కానీ, మనం పాలపుంత అని ప్పలిచే ఒక నక్షత్ర
మండలం లోని 100 బిలియనా నక్షత్రాలోా ఒకటి. మన సౌర వావసా గెలాకీస కేంద్రం న్యంచి
సుమారు 2/3 మారగం లో ఉంది.
నక్షత్ర మండలాలు (Galaxies )
మన గెలాకీసలోని చాలా నక్షత్రాలచుటూో పరిభ్రమిసుీనన వాటిలో గ్రహాలు కూడా ఉండవచిని
ఖ్గోళ్ శసివేతీలు భావిసుీనానరు. సమకాలీన ఖ్గోళ్ శసింలో, ఒక నక్షత్రమండలం మొతీం

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
71

ఖ్గోళానిన ఆవరించి ఉనన 88


ప్రాంత్యలలో ఒకటి. ప్రాచ్ఛ్న
సుమేరియన్యా, తరువాత గ్రీకులు (టోలెమీ
చే నమోదు చేయబడినట్టా), నేడు
అంతర్ణ్తీయ ఉపయోగంలో ఉనన
శసిం, ఉతీర నక్షత్రమండలాలోా చాలా
వరకు సాాప్పంచారు.

ఓరియాన్ అనేది ఖ్గోళ్ భూమధారేఖ్పై ఉనన ఒక ప్రమఖ్ నక్షత్ర మండలం మరియు ఇది
ప్రపంచవాాపీంగా కనిప్పసుీంది. గ్రీకు పుర్ణణాలలో ఒక వేటగాడు అయిన ఓరియాన్ పేరు మీద
దీనికి ఈ పేరు ప్టాోరు. నాసాకు చెందిన స్త్రపట్ర్ స్నపస్ టెలిస్తకప్ (వైట్ బాక్స) దావర్ణ సరేవ
చేయబడిన ఓరియాన్ యొకక ఖ్డగం దగగర ప్రాంత్యనిన దిగువ పటం వరిాసుీంది. ఎడమవైపున
కనిప్పంచే-కాంతి దూరదరిశని న్యండి వీక్షణ మరియు కుడివైపున ఉనన వీక్షణ పర్ణరుణ కాంతిని
(IR) చూప్పసుీంది. రండు ప్రతిబింబ చిత్రాలలోా ప్రకాశ్వంతమైన సాపట్ ఒరియాన్ నెబుాలా,
భారీ సాోర్ మేకింగ్ ఫ్లాకోరీ కనిప్పసుీంది. విడి గెలాకీసలు కాసోరుాగా ఏరపడత్యయి.
గెలాకీస కాసోరుా స్తపర్ కాసోరుాగా ఏరపడత్యయి. విశ్వంలో 100 బిలియన్ లకు పైగా నక్షత్ర వీధులు
ఉనానయని శసివేతీలు అంచనా వేసుీనానరు. విశ్వం యొకక ఈ లోతైన క్షేత్ర వీక్షణన్య హబుల్
స్నపస్ టెలిస్తకప్ దావర్ణ తీసుకునానరు. ఈ " Hubble Deep Field " చిత్రంలో నాలుగు చాలా
చినన మొతీంలో తపప, మిగిలినవనీన మొతీం గెలాకీసలు, ప్రతిదీ 100 బిలియన్ నక్షత్రాలతో
ఉంటాయి.
మన సౌరవావసాలో మధాసాంలో ఒక మధాతరహా నక్షత్రం, నాలుగు చినన లోపలి ర్ణకీ
ప్రపంచాలు, నాలుగు ప్ది వాయు బాహా ప్రపంచాలు ఉనానయి. ఇది 4.6 బిలియన్
సంవతసర్ణల క్రతం ఏరపడిన గురుత్యవకరషణ శ్కిీ తో ఏరపడిన ఒక ప్ది అంతరనక్షత్ర మేఘం
వాయువు మరియు ధూళి.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
72

సౌరవావసాలోని అతాధిక భాగం స్తరుానిలో ఉంట్టంది, మిగిలిన ద్రవార్ణశిలో ఎకుకవ భాగం


జూప్పటర్ (గురుగ్రహం) లో ఉంట్టంది. దీనిలో కనీసం 140 చంద్రులు మరియు మిలియనా కొదీి
తోకచుకకలు మరియు ఉలకలు (ఆసోర్ణయిడుా) కూడా ఉనానయి.
అంగారకుడు, గురుగ్రహాల
కక్షయల మధా ఉండే
ఆసోర్ణయిడ్ బెల్ో (asteroid
belt) లో ఎకుకవగా భూగ్రహ
గ్రహాల మాదిరిగా ర్ణతి,
లోహంతో కూడిన వసుీవులు
ఉంటాయి. నెపూోయన్
(Neptune) యొకక కక్షయకు
ఆవల కుయిపర్ బెల్ో (Kuiper
belt ) మరియు ఓర్ో మేఘం,
తోకచుకకలకు నిలయం.
మన స్తరుాడు
ఆచాఛదన లేని నేత్రానికి, అ౦తరిక్ష౦ విశలమైన, చ్ఛ్కటి శూనా౦గా, స్తరుాడు ప్రశ౦తమైన
కాంతి గోళ్౦గా కనిప్పసుీ౦ది. కానీ నిజానికి, అంతరిక్షం ఖ్యళీగా లేదు, ఎందుకంటే భూమి
యొకక కక్షయ మన స్తరుాని యొకక వాత్యవరణంలో నే ఉంట్టంది.
స్తరుానికి, గ్రహాలకు మధా ఉనన ఖ్యళీ సౌర పవనంతో నింపబడి, అయోనైజ్డా వాయువు లేదా
పాాసామ ప్రవాహంతో నిండి ఉంట్టంది, ఇది సెకన్యకు 200 టన్యనల వేగంతో మరియు గంటకు
ఒక మిలియన్ మైళ్ా వేగంతో స్తరుాని న్యంచి బయటకు ప్రవహిసుీంది. స్తరుాడి ఉపరితలం
కూడా పేలిపోయి, ఆవేశిత కణాలు మరియు విదుాదయసాకంత వికిరణాలిన అంతరిక్షంలోకి
పంపుతుంది, ఇది భూమిని ప్రభావితం చేసుీంది మరియు అయసాకంత తుఫ్లన్యలకు కారణం
అవుతుంది.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
73

బాాక్ హోల్ (Black hole)


ఒక బాాక్ హోల్ అనేది అంతరిక్షంలో గురుత్యవకరషణ శ్కిీ ఎంత లాగుతుంది అంటే కాంతి కూడా
బయటకు ర్ణలేదు. గురుత్యవకరషణ ఎంత బలంగా ఉంట్టంది అంటే పదార్ణానిన చినన
ప్రదేశ్ంలోకి నకకడం వలా. ఒక నక్షత్రం విధవంస సమయంలో ఇది జ్రగవచుి. కాంతి ప్రసరణ
బయటకు ర్ణలేని కారణంగా, ప్రజ్లు బాాక్ హోల్స న్య చూడలేరు. అవి అగోచరంగా ఉంటాయి.
ప్రతేాక సాధనాలతో కూడిన అంతరిక్ష దూరదరిశనిలు బాాక్ హోల్స న్య కన్యగొనడంలో
సహాయపడగలవు. బాాక్ హోల్స కు చాలా దగగరగా ఉండే నక్షత్రాలు ఇతర నక్షత్రాలతో పోలిస్నీ
భిననంగా ఎలా వావహరిసాీయో ఈ ప్రతేాక ఉపకరణాల దావర్ణ చూడవచుి.
బాాక్ హోల్స ఎంత ప్దివి?
బాాక్ హోల్స ప్దివిగా లేదా చిననవిగా ఉండవచుి. అతి
చినన బాాక్ హోల్స కేవలం చినన చినన అణువులు మాత్రమే
నని శసివేతీలు భావిసుీనానరు. ఈ బాాక్ హోల్స చాలా
చిననవి అయితే ఒక ప్ది పరవతం యొకక ద్రవార్ణశిని కలిగి
ఉంటాయి. వసుీవులో పదారామే "వసుీవు" యొకక
ద్రవార్ణశి.
మరో రకమైన బాాక్ హోల్ న్య "నక్షత్ర" అంటారు. దీని
ద్రవార్ణశి స్తరుాని ద్రవార్ణశి కంటే 20 రట్టా ఎకుకవగా
ఉంట్టంది. భూమి యొకక నక్షత్ర వీధిలో అనేక నక్షత్ర ద్రవార్ణశి బాాక్ హోల్స ఉండవచుి. భూమి
యొకక నక్షత్రవీధిని పాలపుంత అని అంటారు.
అతిప్ది బాాక్ హోల్స న్య "స్తపర్ మాస్" అని ప్పలుసాీరు. ఈ బాాక్ హోల్స లో 1 మిలియన్ (10
లక్షలు) కంటే ఎకుకవ స్తరుాలు ఉండే ద్రవార్ణశులు ఉంటాయి. ప్రతి ప్ది గెలాకీస దాని మధాలో
స్తపర్ మాస్ బాాక్ హోల్ కలిగి ఉందని శసివేతీలు కన్యగొనానరు. మన పాలపుంత నక్షత్ర
వీధి మధాలో ఉనన స్తపర్ మాస్త్రవ్ బాాక్ హోల్ న్య ధనూర్ణశి A అని ప్పలుసాీరు. ఇది సుమారు
4 మిలియన్ స్తరుాలకు సమానమైన ద్రవార్ణశిని కలిగి ఉంట్టంది మరియు కొనిన మిలియనా
భూమలతో సమానమయిన గోళ్ం లోపల ఇమడగలుగుతుంది.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
74

NASA పరిశోధనలలో త్యజా వారీలు:


నాసా ట్రాక్ చేస్త్రన ఆసోర్ణయిడ్ (ఉలకలు) 52768 (1998 OR2) ఈ వారం "ఎర్ీ క్టాజ్డ అప్రోచ్"
మారగంలో (భూమికి సమీపంలో) స్తరుాడి చుటూో తిరుగుతోంది. కానీ ఆసోర్ణయిడ్ భూమికి
ఎట్టవంటి మప్పున్య కలిగించదు మరియు దానికి బదులుగా, దాని ఫ్ధాబై అంతరిక్షo లో
అంతరిక్ష ర్ణయి (space rock) ని దగగరగా పరిశీలించడానికి ఖ్గోళ్ శసివేతీలకు ఒక
అదుభతమైన అవకాశ్ంగా పరిణ మిసుీంది . సమీప విధ్యనాలు నాసా యొకక సెంటర్ ఫర్
నియర్ ఎర్ీ ఆబె్క్ో సోడీస్ (Centre For Near Earth Object studies - CNEOS) దావర్ణ
ట్రాక్ చేయబడత్యయి. (బుధవారం, ఏప్రిల్ 29) ఈ గ్రహానికి అతి సమీపంలో ఉనన ఈ
గ్రహశ్కలం భూమి కేంద్రానికి 3.9 మిలియన్ మైళ్ా (6.29 మిలియన్ కిలోమీటరుా) దూరంలో
ఉంది - ఇది చంద్రుడి కంటే 16 రట్టా
ప్దిది. ఖ్గోళ్ భౌతిక శసివేతీ
జయాన్యాకా మాస్త్ర, వరుివల్
టెలిస్తకప్ ప్రాజెక్ో అధిపతి ప్రకారం,
ఆసోర్ణయిడ్ ప్రాథమిక దూరదరిశనిలు
మరియు బైనాకుాలర్స దావర్ణ కూడా
చూడగలిగేంత ప్రకాశ్వంతంగా
ఉంట్టంది. డాకోర్ మాస్త్ర
Express.co.uk తో మాటాాడుత్త, ఇటలీలోని సెకానోలో వరుివల్ టెలిస్తకప్ సౌకర్ణాల
న్యంచి ఏప్రిల్ 18న అంతరిక్ష శిలకు సంబంధించిన ఒక ఫోటోన్య సానప్ చేశరు.
ఆ గ్రహశ్కలం భూమికి 10 మిలియన్ మైళ్ా (16.1 మిలియన్ కిలోమీటరుా) దూరంలో ఉననప్పుడు
ఈ అదుభతమైన చిత్రానిన తీశరు.
విశ్వరహసాాలు తెలుసుక్టవడానికి మరినిన ఆసకిీ గల అంతరిక్ష విశేషాలు, NASA, SHAR
ఇత్యాది అంతరిక్ష కేంద్రాల సమాచారం తో వచేి నెలలో కలుదాిం. (All photos with NASA
Curtesy)

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
75

వైదా జ్యాతిషం – వరగచక్రాల ప్రాధ్యనాం


ధ్యర్ణవాహిక- 6 వ భాగం
కీ.శే. శ్రీ స్త్రబిఆర్కే శ్రమ
అషోమాంశ్:
ఆయుర్ణియం, నయం కాని దీరఘకాలిక వాాధులు, ఆకస్త్రమక ప్రమాదాలు ఈ అషోమాంశ్ న్యండి
పరిశీలించవచుి. పూరవజ్నమ కరమ ఫలితం వలా సంక్రమించిన ఆయుషుషలో 3వ భాగం ప్రసుీత
జ్నమలో చేసుకునన కరమ ఫలిత్యలపై ఆధ్యరపడి ఉంట్టంది. అనగా పాపకరమలు చేసుీనన వాకిీ తన
ఆయుర్ణియానిన తగిగంచుకుంట్టనానడు. అషోమాంశ్ మారకానిన యిచేి వాాధులన్య లేక మరణ
తులా స్త్రాతిని కలిగించే వాాధులన్య స్తచిసుీంది.
దీరఘకాలిక లేదా మృతుావున్య కలుగజేస్న వాాధులు: కాానసర్ వాాధి:
కాలపురుషునికి అషోమసాానం వృశిికర్ణశి. కరకటకం చతురార్ణశి. కాానసర్ వాాధికి ఈ రండు
ర్ణశులు చాలా ప్రధ్యనమైనవి. కాలపురుషుని అషోమ ర్ణశాధిపతి అయిన కుజుడు కర్ణకటక
ర్ణశిలో నీచపడత్యడు. కర్ణకటక ర్ణశాధిపతి అయిన చంద్రుడు వృశిిక ర్ణశిలో నీచ పడత్యడు.
అనగా కుజ్ చంద్రులు పరసపర ర్ణశులలో నీచపడత్యరు. కుజుడు బుధ నక్షత్రమైన ఆశేాషలో నీచ
పందుత్యడు, బుధుడు సహజ్ షషాఠధిపతి (రోగసాానాధిపతి). చంద్రుడు వృశిికంలో విశఖ్
నక్షత్రంలో నీచ పందుత్యడు . ఇది గురు నక్షత్రం. విశఖ్ అనగా శఖ్లుగా విభజంపబడుట.
నియంత్రణ లేని కణమల విసీరణే కేనసర్ వాాధి. కర్ణకటక వృశిిక ర్ణశులలో గురు శ్ని బుధ
నక్షత్రాలునానయి. ఈ మూడు గ్రహాలు కూడా దీరఘకాలిక వాాధులనిచేివే. అందువలా ఈ మూడు
గ్రహాలు మరియు వృశిిక ర్ణశి అషోమాంశ్లో ప్రామఖ్ాత వహిసాీయి.
ర్ణహువు కాానసర్ వాాధినిచేి గ్రహంగా గురిీంచబడింది. ర్ణహు-చంద్రుల యుతి, ర్ణహు-
కుజుల యుతి లేక ర్ణహు-వృశిిక ర్ణశుల సంబంధం అషోమాంశ్లో వుంటే ఈ వాాధిని
కలిగించేందుకు అవకాశ్ం ఎకుకవ.
వృశిిక లగనంలో గురు లేక శుక్ర దృష్టో లేని కుజుని స్త్రాతి వ్రణమల (టూామర్), అలసర్ లేక కాానసర్
వాాధులనిచేి అవకాశ్ం ఉంది. (శ్ంభుహోర్ణ ప్రకాశిక). గురు లేక శుక్ర యుతి లేక దృష్టో

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
76

కుజునిపై వుంటే ఈ వాాధి నయమవుతుంది. కాబటిో ర్ణహు, కుజ్, చంద్ర వృశిిక ర్ణశుల
సంబంధం అషోమాంశ్లో పరిశీలించాలి.
ర్ణశిచక్రంలోని షషాఠధిపతికి కేతువుతోగాని, బుధునితో గాని, అషోమాంశ్ చక్రంలోని
అషోమాధిపతితోగాని అషోమాంశ్లో సంబంధం వుంటే దీరఘకాలిక వాాధులు సంక్రమిసాీయి.
అషోమాంశ్లో వృశిికర్ణశి లేక శుభదృష్టో కలిగిన కుజుడు బలం కలిగి వుంటే వాాధిని నియంత్రణ
చేయవచుి.
ర్ణశిచక్రంలో శ్ని కేతువుతో యుతి చెంది చతురా భావంలో కుజ్ నవాంశ్లో ఉండి గురుడు
పాపగ్రహ ప్రభావితుడైతే టూామర్, అలసర్ లేక కాానసర్ వాాధులు వచేి అవకాశ్ం ఉంట్టంది.
శ్ని కేతువులు ర్ణశిచక్రంలో లేక అషోమాంశ్లో 6 లేక 7 లేక 12వ భావంలో వుంటే కూడా పై
వాాధులు వచేి అవకాశ్ం ఉంది.
హృద్రోగాలు:
కాలపురుషునికి చతురార్ణశి అయిన కర్ణకటకం ఛాతీని స్తచిసుీంది. కుజుడు బుధ నక్షత్రమైన
ఆశేాషలో నీచ పందుత్యడు. కాబటిో అనిన గ్రహాలలో బుధుడు సమసాాతమకమైన గ్రహం. బుధుడు
సహజ్ షషాఠధిపతి కూడా.
అషోమాంశ్ చక్రంలో బుధునితో గానీ, కుజునితో గానీ, కర్ణకటకంలో గానీ చతురాభావంలో
గానీ శ్నికి సంబంధం వుంటే హృద్రోగం వచేి అవకాశ్ం ఉంది.
ఇతర ప్రమాదకర వాాధులు:
అషోమాంశ్లో శ్ని దివతీయాధిపతితోగానీ, అషోమాధిపతితో గానీ యుతి చెందితే ఆ జాతకుని
మరణం హృద్రోగం వలన సంభవించవచుి.
అషోమాంశ్లో శ్ని లగనంతో గానీ అషోమంతో గానీ సంబంధం కలిగి వుంటే పక్షవాతం
ర్ణగలదు. బుధుడైతే నర్ణల సమసాలు ఇసాీడు.
ర్ణశిచక్రంలోని అషోమాధిపతి, అషోమాంశ్ లగనం మరియు బుధుడు అషోమాంశ్లో సంబంధం
కలిగి వుంటే పారికనసన్ వాాధిని స్తచిసుీంది.
దావదశంశ్ : డి-12
ప్రతిర్ణశిలో 12 దావదశంశ్లు ఉంటాయి. కాబటిో ప్రతి దావదశంశ్ నిడివి 2 డిగ్రీల 30
నిమషాలు.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
77

కాబటిో ఒక ర్ణశిలో (30 డి) 3 ద్రేకాకణాలుంటాయి. ప్రతి ద్రేకాకణంలో (10 డి) 2


కలుకాలుంటాయి. ప్రతి కలుకంలో (5డి) 2 దావదశంశ్లుంటాయి.
ద్రేకాకణం (10డి)

కలుకం 1(5డి) కలుకం2 (5డి)

దావదశంశ్ 1 దావదశంశ్ 1(2డి. 30ని.) దావదశంశ్ 1 దావదశంశ్1


(2డి. 30ని.) గణేశ్ అశివనీకుమార (2 డి. 30 ని.) యమ (2డి. 30 ని.) సరప
దావదశంశ్ వాాధి కారణానిన, నివారణన్య తెలుపుతుంది. ప్రతి దావదశంశ్కు ఒక అధిదేవత
కలడు.
మొదటి దావదశంశ్కు అధిదేవత గణేశుడు. రండవ దావదశంశ్కు అధిదేవత
అశివనీకుమారులు. మూడవ దావదశంశ్కు అధిదేవత యమడు. నాలగవ దావదశంశ్కు
అధిదేవత సరపమ.
గణేశ్ దావదశంశ్ ఇంద్రియ నిగ్రహశ్కిీని, ఆతమగౌరవానిన (Controll over senses & self
respect) స్తచిసుీంది. ఇట్టవంటి వాకుీలు భగవంతునిపై నమమకానిన క్రమశిక్షణన్య
ప్ంపందించుక్టవాలి.
అశ్వనీకుమార దావదశంశ్ పాపగ్రహ ప్రభావం పందితే సక్రమమైన భోజ్న అలవాట్టా
లేకపోవడం వలా, వైదుాలు స్తచించిన చికితసన్య నిరాక్షయం చేయడం వలా అనారోగాాలు
వసాీయి.
యమ దావదశంశ్ పాపగ్రహ ప్రభావం పందితే అలవాటాలోని విపరీత ధోరణుల వలా పరసపర
విరుదధమైన పరిస్త్రాతుల వలా అనారోగాం కలుగుతుంది. ఇట్టవంటి వాకుీలు సక్రమమైన పదధతులు
అవలంబించాలి. "అతి సరవత్ర వర్య్యత్" అనే స్తత్రానిన ఖ్చిితంగా పాటించాలి.
సరప దావదశంశ్న్య భోగ దావదశంశ్ అని కూడా ప్పలుసాీరు. ఈ దావదశంశ్ పాపగ్రహ
ప్రభావం పందితే భోగాలకు అలవాట్టపడి ఇంద్రియలోలుడవుత్యడు. దానివలన అనారోగాం
పాలౌత్యడు. దీనికి త్రింశంశ్లో సంబంధం లేక సమాధ్యనం లభిసుీంది. సరప సవరూపుడైన శ్రీ
సుబ్రహమణేాశ్వరుని పూజంచాలి. ఈ విధంగా దావదశంశ్ వాాధి కారణానిన తెలుపుతుంది.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
78

త్రింశంశ్:
ఒక ర్ణశిలో 30వ భాగం త్రింశంశ్. పూరవజ్నమలో చేస్త్రన కరమ ఫలితంగా వాకిీకి కలిగే అరిషాోలు ఈ వరగ చక్రం
దావర్ణ తెలుసుక్టవచుినని పర్ణశ్ర మహరిష స్తచించారు.
16 వరగ చక్రాలన్య 5 సాాయిలోా విభజంచారు.
ర్ణశి (డి-1) న్యండి దావదశంశ్ (డి-12) వరకు భౌతిక పరిధి (Physical)
డి-13 న్యండి చతురివంశంశ్ (డి-24) వరకు చేతనాపరిధి (Conscious)
డి-25 న్యండి డి-36 వరకు అంతైఃచేతనా పరిధి (Sub – conscious)
డి-37 న్యండి డి-48 వరకు విశేష చేతనాపరిధి (Super-conscious)
డి-48 న్యండి డి-60 వరకు విశ్వచేతనా పరిధి (Supra-conscious)
49 50 51 52 53 54 55 56 57 58 59 60 5వ పరిధి
37 38 39 40 41 42 43 44 45 46 47 48 4వ పరిధి
25 26 27 28 29 30 31 32 33 34 35 36 3వ పరిధి
13 14 15 16 17 18 19 20 21 22 23 24 2వ పరిధి
01 02 03 04 05 06 07 08 09 10 11 12 1వ పరిధి
అనగా 12 వరగ చక్రాలు చొప్పున ఒకొకకక పరిధిలో ఉంటాయి.
అంతైఃచేతనా పరిధిలోని త్రింశంశ్ భౌతిక పరిధిలోని షషాఠంశ్న్య స్తచిసుీంది. కాబటిో
వాాధులన్య అరిషాోలన్య, శరీరక మానస్త్రక బలహీనతలన్య పరిశీలించడానికి త్రింశంశ్
ఎంతో అవసరం.
కుజ్, శ్ని, గురు, బుధ, శుక్రులకు మాత్రమే త్రింశంశ్ అధిపతాం ఉంది. రవి చంద్రులకు
త్రింశంశ్ అధిపతాం లేదు.
త్రింశంశ్ అధిపతుల వివర్ణలు
త్రింశంశ్ అధిపతి అధిదేవత తతీవం బలహీనత
కుజ్ అగిన అగినతతవం మాంసం
శ్ని వాయు వాయుతతవం మదాం
గురు ఇంద్ర ఆకాశ్తతవం మద్ర
బుధ కుబ్జర భూతతవం మతసయం
శుక్ర వరుణ జ్లతతవం మైధునం
త్రింశంశ్ అధిపతి పూజంచవలస్త్రన దేవత ఉపచారం బీజ్మంత్రం

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
79

కుజ్ రవి దీపం రం


శ్ని శివ ధూపం యం
గుర నార్ణయణ పుషపం హం
బుధ గణపతి గంధం లం
శుక్ర దేవి నైవేదాం వం

ఏ గ్రహం త్రింశంశ్లో బలహీనంగా వుందో, ఆ గ్రహ సంబంధమైన బలహీనత ఆ జాతకునికి


మందుగా ఏరపడుతుంది. ఆ బలహీనతకు సంబంధించిన దురలవాట్టా మందుగా ఏరపడి
తరువాత ఇతర దురలవాట్టా ఏరపడత్యయి.
పరిహార క్రయలు:
త్రింశంశ్లో లగానధిపతి శ్ని అయితే ‘ప్రాణాయామం’ చేయాలి.
గురుడు అయితే ‘ధ్యానం’ చేయాలి.
కుజుడు అయితే ‘నితా దీపార్ణధన’ చేయాలి.
శుక్రుడు అయ్యత ‘నితాపూజ్’, దానం చేయాలి.
బుధుడు అయితే ‘జ్పం’ చేయాలి.
పై విధంగా జాతకుని త్రింశంశ్ చక్రం దావర్ణ ఆ వాకిీకి ఉననట్టవంటి లేదా ఏరపడబోయ్య
బలహీనతలన్య మరియు దురలవాటాన్య దూరం చేసుక్టవచుి.
త్రింశంశ్లో బలహీన గ్రహానికి మరియు ఆ గ్రహ ర్ణశాధిపతికి కూడా శంతిప్రక్రయలు
చేయడం ఉతీమం.

సపాీంశ్ (డి-7):
సంత్యనానికి సంబంధించిన అంశలన్య సపాీంశ్లో పరిశీలిసాీరు. సంత్యన హీనత మరియు
తగిన శంతిప్రక్రయలు ఈ అంశ్చక్రంలో స్తచించబడత్యయి.
ఒక ర్ణశిని (30 డిగ్రీలు) 7 సమాన భాగాలుగా చేస్నీ ఒకొకకక భాగం ఒక సపాీంశ్ అవుతుంది.
బ్జస్త్ర మరియు సరి ర్ణశులలో సపాీంశ్లకు ఈ క్రంది విధంగా ఆధిపత్యాలుంటాయి.
బ్జస్త్రర్ణశి: 1-క్షార, 2-క్షీర, 3-దధి, 4-ఘృత, 5-ఇక్షురస, 6-మధు, 7-శుదధజ్లం.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
80

సరిర్ణశి: 1-శుదధజ్లం, 2-మధు,3-ఇక్షురస, 4-ఘృత, 5-దధి, 6-క్షీర, 7-క్షార.


బీజ్సుూటం-క్షేత్ర సుూటం:
పురుష జాతకాలలో బీజ్సుూటం మరియు స్టి జాతకాలలో క్షేత్ర సుూటం పరిశీలించాలి. రవి, శుక్ర
మరియు గురు సుూటాలన్య కలుపగా బీజ్సుూటం వసుీంది. చంద్ర, కుజ్ మరియు గురు
సుూటాలన్య కలుపగా క్షేత్ర సుూటం వసుీంది. ర్ణశి, నవాంశ్ మరియు సపాీంశ్ చక్రాలలో
బీజ్సుూటం బ్జస్త్ర ర్ణశులలో, క్షేత్ర సుూటం సరి ర్ణశులలో ఉండాలి. ఈ సుూటాలునన ర్ణశులు
పాపగ్రహాలచే ప్రభావితం కార్ణదు.
ర్ణశి లేక సపాీంశ్లలో బీజ్సుూటం న్యండి సపీమ భావంలో శ్ని వుంటే పురుషుని యందు
శుక్రకణమలు ప్రయాణించు మారగమలో (Vas Difference) అవరోధమన్య స్తచిసుీంది.
క్షేత్ర సుూటం న్యండి సపీమ భావంలో శ్ని వుంటే స్టి యందు అండమ ప్రయాణించు మారగంలో
(Fallopian Tube) అవరోధమన్య స్తచించున్య.

మఖ్ాంగా సంత్యన ప్రశ్నలో ఈ అంశ్మ పరిశీలించదగినది.


పాపగ్రహమలచే ప్రభావితుడైన లేక ఇతరత్రా బలహీనపడిన గురుడు సపాీంశ్ చక్రంలో ఉనాన
లేక బీజ్/క్షేత్ర సుూటాల న్యండి షషఠభావంలో ఉనాన, శ్రీరంలో హారోమన్యల ఉతపతిీలో లోపం
స్తచిసుీంది.

ర్ణశి-ద్రేకాకణ-నవాంశ్ల సంబంధం:
ఒక ర్ణశిలో మూడు ద్రేకాకణాలుంటాయి. ఒక ర్ణశిలో 9 నవాంశ్లుంటాయి. కాబటిో ఒక
ద్రేకాకణంలో 3 నవాంశ్లుంటాయి.
1 ర్ణశి (30 డిగ్రీలు)= 3 ద్రేకాకణాలు (10 డిగ్రీలు) = 9 నవాంశ్లు (3 డిగ్రీలు 20 ని.)
కాబటిో 1 ద్రేకాకణం = 3 నవాంశ్లు
బహుశ్ అందువలానే ఒక ర్ణశిలోని 9 నవాంశ్లకు మగుగరు అధిదేవతలన్య (దేవ,
మన్యషా, ర్ణక్షస) మాత్రమే పర్ణశ్ర మహరిష స్తచించి ఉండవచుి.

ద్రేకాకణం (10డి)

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
81

నవాంశ్1 (3డి. 20ని.) నవాంశ్1 (3డి. 20ని.) నవాంశ్1 (3డి. 20ని.)


ర్ణశి – ద్రేకాకణ-కలుక- దావదశంశ్ల సంబంధం:
ర్ణశి 30 డి, ద్రేకాకణం 10డి, షషాఠంశ్ 5డి, దావదశంశ్ 2డి. 30ని.
1 ర్ణశి = 3 ద్రేకాకణాలు = 6 షషాఠంశ్లు=12 దావదశంశ్లు.
ర్ణశి

ద్రేకాకణం 1 ద్రేకాకణం 2 ద్రేకాకణం 3

క1 క2 క1 క2 క1 క2

దావ1 దావ2 దావ3 దావ4 దావ1 దావ2 దావ3 దావ4 దావ1 దావ2 దావ3 దావ4

18-09-2020 శుక్రవారం న్యంచి 16-10-2020 శుక్రవారం వరకు అధిక ఆశ్వయుజ్


మాసం.
20-11-2020 శుక్రవారం మధ్యాహనం సుమారు 2;00 గం.కు గురువు మకర సంక్రమణం
– తుంగభద్రా నది పుషకర ప్రారంభం
పుషా శుకా విదియా శుక్రవారమ 15-01-2021 న్యండి మాఘ శుకా పాడామీ శుక్రవారమ
12-02-2021 వరకు గురు మౌఢామ.
మాఘ శుకా పాడామీ శుక్రవారమ 12-02-2021 న్యండి చైత్ర కృషా అషఠమీ మంగళ్వారమ
04-05-2021 వరకు శుక్ర మౌఢామ.

చాతుర్ణమసా వ్రతం

01-07-2020 ఆషాఢ శుకా ఏకాదశి బుధవారం న్యంచి 25-11-2020


కారీీక శుకా ఏకాదశి బుధవారం వరకు

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
82

నవ రత్యనలు-1
స్నకరణ:ఫణిశ్రమ: 94408 48011
ప్రాచ్ఛ్న జ్యాతిషా శసి వేతీ శ్రీ వర్ణహ మిహిరుడు బృహత్ సంహిత గ్రంథమందు నవరత్యనల
గూరిి వివరించాడు.మతసయ పుర్ణణమలో రతన పరవత దానమ, రతన దేన్య దానమ,అనెడి
దానమల విషయమలో నవరత్యనల ప్రసకిీ కలదు. ప్రాచ్ఛ్న ఆయురేవద గ్రంథాలోాకూడా వీటి
వివరణ కలదు. రతన శసిం పేరిట ప్రతేాక అరుదైన గ్రంథాలు కూడా గలవు. ఋగేవద ప్రథమ
ఋకుకలో హోత్యరం రతన దాతమం అని రతన శ్బి ప్రయోగం కలదు. పూరవకాలం న్యండి
దురదృషాోలన్య తొలగించుటకు , శ్త్రువుల న్యండి రక్షణ పందుటకు, ప్రకృతి వైపరీత్యాలన్య
తట్టో కొన్యటకు రోగాలన్య నివారించు కొన్యటకు జాతి రత్యనలన్య ధరించుట వాడుకలో ఉంది.
గ్రహాధిపతి యైన స్తరుాని కాంతిలో ఏడు రంగులు ఉంటాయనే విషయం సైన్యస లో మరింత
లోతుకు పోయి ఆలోచించిన వారు, ప్రయోగాలు చేస్త్రనవారు గురిీంచారు. ప్రతి రంగులో
ప్రతేాకమైన సపందనలు, కంపనలు, విదుాదయసాకంత తరంగ దైరఘయమలు కలిగి ఉంటాయి.ప్రతి
రంగు అందరికి సరిపోదు కొనిన రంగులు నైసరిగక తత్యవలన్య రగుల్గకలుపుత్యయి. రంగులకి
తత్యవలు ఉనానయి.క్టపానికి ఎరుపు,శంత్యనికి తెలుపు.త్యాగానికి కాషాయమ,ఈరషయకు
పసుపు, అజాానానికి నలుపు,ఈవిధంగా ప్రాచ్ఛ్న్యలు రంగులకు తత్యవలన్య నిరేిశించారు. ఈ
విశ్వమంత్య రంగుల రంగేళిలో ఏరపడాదే. సపీ వరామలన్యండి సపీసవర్ణలు, సపీ ధ్యతువులు,
సపీ మరుతుీలు, సపీ దీవపాలు మొదలగు విశ్వ సృష్టో మౌలిక అంశలనీన ఏరపడాాయి.ఛాయా
గ్రహాలన ర్ణహు కేతువులు తపప సపీ గ్రహాలు సపీ వర్ణాలు కలిగి ఉనానయి. ఆయా గ్రహాలు
ఆయా రంగుల కిరణాలన్య, వాయువులన్య, తరంగాలన్య ప్రసరింప చేస్తీ ఉంటాయి. గ్రహాలు
ప్రసరింపజేస్న కిరణ సమదాయానిన బటేో నవరత్యనలు, నవ ఓషధులు నవ ధ్యనాాలుకలిపంప
బడాాయి .
మన శ్రీరమలో కల సపీ వర్ణాలోా ఒకదానికి లోపమ కలిగినప్పుడు తత్ సంబంధిత రోగమ,
విపరీత మానస్త్రక తతవమ, భావన ఏరపడుతుంది. తదావర్ణ అసీవాసీ పరిస్త్రాతులు ఏరపడత్యయి.
ఏరంగు లోపమ వలా విపరీత పరిస్త్రాతి ఏరపడిందో ఆరంగు కల జాతి రతనమ ధరించుట వలా,
ఆ రంగుకు ప్రతినిధి అయిన గ్రహమ యొకక ప్రభావమ తగుగతుంది. గ్రహాల స్త్రాతి గతులన్య

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
83

మారిలేమ గాని వాటి ప్రభావాలన్య తగిగంచుకొనే మార్ణగలెనోన ప్రాచ్ఛ్న్యలు నిరేిశించారు.


నిప్పులు కకేక వేసవిలో స్తరుాని ఆరపలేమ కానీ గొడుగు ధరిచుట వలా ఎండ తీవ్రతన్య
ఆపవచుిన్య. నీటి ప్రవాహానిన ఇంకి పోయ్యటట్టా చేయలేమ కానీ,ప్రవాహ గతిని దారి మళిళంప
వచుిన్య.
రతన ధ్యరణ పూరవకాలమ న్యండి జ్యాతిషా శసిమతో మడి పడి ఉననది. విధి వైచిత్రిని
తట్టోకొనేందుకు,కాల పురుషుని కొరడా ద్బాలన్య భరించేందుకు రతన ధ్యరణ చేయుట అతి
ప్రాచ్ఛ్నకాలమన్యండి వసుీనన ఆచారమ. స్తరా రశిమలో వలె,మానవ శ్రీరమలో
సపీవర్ణాల సంగమమ ఉంట్టంది.ఈ సపీ వర్ణాలోాఒక దానికి లోట్ట లేదా అధికమ
అయినప్పుడు వాటిని అదుపులో ప్ట్టోటకు,ఆ వర్ణానికి సంబంధించిన జాతి రత్యననిన ధరించుట
శసిమలో నిరాయింపబడినది .
జాతి రత్యనలు అంతరిక్షఅతీంద్రియ కిరణ జాలానినకలిగి ఉంటాయి. వాటి శ్కిీ అనంతమ,
అదుభతమ. సరవ వాాపకతవ లక్షణమ. శ్రీరమ లోని అనిన మరమ సంధుల లోకి ప్రవేశించి
నివారణ జ్రుగుతుంది అని నిరాయించారు,డా: భటాోచారాగారు. అతని 40 య్యండా పరిశోధన
ప్రయోగాలతో మూడు లక్షలమందికి పైగాజాతి రత్యనలన్య,ఓషధులన్య ప్రయోగించి
సతూలిత్యలన్య పందారు.ప్రపంచమలోని అనిన వైదా విధ్యనాలోా లోట్ట కలదని ,అవనీన
రోగమ యొకక మూలమ దగగరకు వళ్ళడమ లేదని నిర్ణధరణ చేశరు .కాస్త్రమక్ కిరణాలకు
మాత్రమే రోగాల యొకక మూలమ లోకి వళ్యళ శ్కిీ కలదని ,అట్టవంటి కాస్త్రమక్ కిరణ శ్కిీ జాతి
రత్యనలకు కలదని ఋజువు చేశరు.
స్తరుానిలోని సపీ వర్ణాల కాస్త్రమక్ కిరణ శ్కిీ సపీ గ్రహాలోా కలదని వాటిని అదుపు చేయుటకు,
అట్టవంటి కాస్త్రమక్ కిరణ శ్కిీ జాతి రత్యనలకే కలదని చెపపబడినది.నవగ్రహాలకు కలిపంపబడిన
రంగులు విశ్వంలో కల సౌర శ్కిీలో కల రంగులకు సంక్షిపీ రూపాలని కూరమ పుర్ణణమ
నిరేిశించినది.రత్యనల బహిరగతమగా ప్రసరించే రంగులనే కాక,అంతరగతమగా కాస్త్రమక్ (దివా)
కిరణ ప్రభావమ కలిగి ఉంటాయి. ఇవి స్తాల దృష్టోకి గోచరమ కావు.ఈ కాస్త్రమక్ కిరణాలు
అతాంత శ్కిీ వంతమైన నివారణ శ్కిీ కలిగి ఉంటాయి.మతామ తెలుపుగా కనపడినా దాని
కాస్త్రమక్ కిరణమ ఆరంజ్డ రంగు,పగడమ యొకక కాస్త్రమక్ రంగు
పసుపు,చంద్రశిల,పుషార్ణగాలవి,నీలమ రంగు,వజ్రానిది ఇండిగో,నీలానిది వైలెట్

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
84

రంగు,ఎలకిరక్ మోటారు మీద అతాంత వేగమగా పరిభ్రమింప చేయుట వలా కానీ కండాకు
ప్రిజ్మ ఆపాదించుట వలా కానీ రత్యనలకు కల కాస్త్రమక్ కిరణాలన్య గురిీంప వచుినని శ్రీ
భటాోచారా గారు నిరూప్పంచారు.
ప్రాచ్ఛ్న కాలమ న్యండి ఏరంగు, ఏ శ్కిీ జాతి రత్యనలకు నిరాయింప బడిందో అవే అంశలు
నేటికీ అన్యసరించుట జాతి ర్ణత్యనలకుండే విశ్వ జ్నీనతన్య సపషోం చేసుీంది.అనిన దేశల వారు
జాతి రత్యనలన్య ధరించుట కలదు.వాటి మహతుీన్య గ్రహించుట కలదు.ధరించే వారికీ,రత్యననికి
మధా సైన్యస కు అందని కాంతి వలయబంధమ ఒకటి ఉందనే సతామ అందరూ
అంగీకరించారు,గ్రహాలకు గృహాలన్య గృహాలంకరణలన్య,ప్రీతి కరమైన వసుీ జాలానినశసాిలు
నిరాయించాయి.అందులో బాగంగానే గ్రహాలకు జాతి రత్యనలన్య కూడా నిరాయించారు.ఒకొకకక
గ్రహానికి ఒకొకకక జ్తిరతనమ నిరేిస్త్రంప బడినది. గ్రహాలు ప్రసరించే కిరణ జాలమ సారూపాత
పందేటట్టా నిరేిశ్మచేయబడినది .
అందుకు భిననమగా ధ్యరణ జ్రిగినప్పుడు విపరీత పరిస్త్రాతులు,పరిణామాలు
సంభవిసుీంటాయి.అనినటికనాన మఖ్ామగా ఏ రత్యననికైనా, ఆ లగానధిపతి సంబంధ జాతి
రతనమ తపపక ధరించాలి.సరవ శ్కుీలు లగనమలోనే ఇమిడి ఉంటాయి.లగనమంటే ఏమిటనే
భావన చాలా మందికి ఉంది. మనమ జ్ననమొందే కాలానికి స్తరుానికి అభిమఖ్మగా ఏ
ర్ణశి ఉంట్టందో ఆర్ణశే లగనమవుతుంది.దానికి సరిగాగ సపీమమలో ఉండే ర్ణశి సపీమ ర్ణశి
అవుతుంది .
రత్యనలకు కల కాస్త్రమక్ కిరణ శ్కిీ ఉషా శీతల తత్యవలన్య కలిగి ఉంట్టంది. పురుష గ్రహాలన రవి,
కుజ్,గురు గ్రహాల కాస్త్రమక్ కిరణాలన ఆరంజ్డ, ఎరుపు,పసుపు రంగులు ఉషా తతవమ కలవి,స్టి
గ్రహాలన చంద్ర,బుధ,శుక్ర ,శ్న్యలకాస్త్రమక్ కిరణాలన ,ఆకుపచి, ఇండిగో ,వైలెట్ రంగులు శీతల
తతవమ కలవి.ఈ కాస్త్రమక్ కిరణాలు ఇంద్రధనసుస లోన్య,గ్రహలోాన్య,ర్ణత్యనలోాన్య,సారూపాత
కలిగిఉంటాయికన్యక కృత్రిమంగా ఈ కాస్త్రమక్ కిరణాలన్య మానవశ్రీరమ లోనికి ప్రసరింప
చేయుట వలా రోగ నివారణ జ్రుగుతుందని శ్రీ భటాోచారా గారు నిర్ణధరించారు.అయితే ఈ
కాస్త్రమక్ కిరణాలు ఎకుకవగా ఎకకడ ఉంటాయనేది ప్రశ్న.గ్రహకిరణాలోాన్య,జాతి ర్ణత్యనలోాన్య
కావలస్త్రనంత ఉంటాయి.రత్యనలలో కల కాస్త్రమక్ కిరణ శ్కిీ అతాంత శ్కిీ వంతమై,కాల ప్రవాహ
గతిని తట్టోకొనే లాగా ఉంటాయి . (ఇంకా ఉంది.)

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
85

పుసీక పరిచయం

పుసీకం పేరు: హిందూ ఆధ్యాతిమక ధరమ సందేహాలు


రచయిత:భారత్ జ్యాతి ఆచారా డా. స్త్ర.యస్. ర్ణయుడు
పుటలు:716 + 20, వల: రూ.400/- +పో.చా.అదనం
ప్రతులకు: ఆచారా డా.యోగశ్రీ, 28-3-393,
శరదానగర్, అనంతపురం (పోస్ో)
ఆంధ్రప్రదేశ్ – 515001 (మొ):9848618095
ఈ గ్రంధ రచయిత భారత్ జ్యాతి డా.యోగశ్రీ గారిది సనాతన వైదిక ధ్యరిమక కుట్టంబమ. వారి యొకక
పూరవజుల దైవోపాసనా పుణాఫలమన తనకు కలిగిన ఆతమ ఆర్ణధనా సంసాకరమన్య గూరిి ఆయన
మన్యనడి లో వివరించిన విధ్యనమలోనే వారి ఆతమనిషఠ, క్రయా తతపరత సావతమతతవమ సపషోమగా
గోచరమవుత్యయి. మోక్షోపాయమనకు ఈ ఆధ్యాతిమక ధరమ సందేహమలన్య గ్రంథ పఠనమచే
ఆతమజాానమ విసీరిసుీంది. మూఢ నమమకాలన్య, అంధ విశవసాలన్య నిరూమలించడంలో ఆధ్యాతిమక జాగృతి
కలిగించడంలో, జ్డత్యవనిన తొలగించడంలో, చైతనాానిన వృదిధ పరచుటలో సహకరిసుీంది. సవసవరూప
విచారణ ఇందు విసాీరమగా కలదు. ఉపాసన జాానం బాగుగా అలవడుతుంది. ఇదొక సామానా
గ్రంధమకంటే విలక్షణమైనది. యువతరం వారికి సంశ్య నివృతిీ చేస్త్ర ఆచరణీయమైన జాాన సంపన్యననిగా
మారుసుీంది. ఈ గ్రంథమందు కొనిన క్రొతీ, పాత పోకడలు, వింతలు ఉండుటవలన పాఠకులకు ఆకరషణ,
ఆసకిీ, ఉతేీజ్మ కలుగుతుంది. అనేక పదమలకు, ఆచరణలకు, ఆచరణీయ మారగమలన్య ఇవవబడినవి.
ఇపపటికే అనేక ఆధ్యాతిమక గ్రంధమలన్య రచించితనకు లభించిన భగవత్ తతీవమ అనే సమననతమైన
సంసాకర్ణనిన పదిమందికి పంచేందుకు ఈ పుసీకానిన రచించారు. ఇందులోని ప్రతి అక్షరమూ ఆధ్యాతిమక
ఆరిీకి ప్రతీకయై నిలచిందనడంలో అణుమాత్రమైనా అతిశ్యోకిీ లేదు. తత్ పదారధమయొకక కృపా కటాక్ష
వీక్షణ ణాలన్య, కరుణన్య పరిపూరామగా పందాలన్యకొనే భకుీలు తపపనిసరిగా చదవవలస్త్రన పుసీకమిదని
చెపపవచుి. నేడు ఆధ్యాతిమక రంగమన ఎదురొకన్య మిథాా-యదారధమలకు తగిన ప్రామాణికతన్య ఈ
పుసీకం వివరిసుీంది. సమసీ ఆధ్యాతిమక గ్రంథ రసామృతమన్య వతికి వతికి ఏరి ఏరి ప్రశ్నలకు
సమాధ్యనాలివవడ మైనది.

సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి

You might also like