Professional Documents
Culture Documents
10 Octobar 2020 Sree Gayatri Monthly
10 Octobar 2020 Sree Gayatri Monthly
శ్రీ గాయత్రి
Sree Gayatri
శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక – జ్యాతిష మాస పత్రిక
(తెలుగు – ఆంగా మాధామం )
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
3
శ్రీ గాయత్రి
ఆధ్యాతిమక - జ్యాతిష మాస పత్రిక
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
4
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
5
చింతపటా వంకట రమణా చారి, హైదార్ణబాద్: శ్రీ గాయత్రి సెప్ోంబర్ సంచిక లోని అనిన
05
అంశలు, శీరిషకలు చాలా బాగునానయి. ఉదధవుని చరిత్ర కళ్ాకు కటిోనట్టోగా వివరణాతమకంగా
అరావంతంగా కొనసాగింది. శ్రీకృషుాని స్ననహితుడు అనగానే కుచేలుడు మాత్రమే అందరికీ
గురుీకు వసాీడు. ఉదధవుడు కూడా ప్రాణ స్ననహితుడు అని, శ్రీ కృషుాని పై ఉదధవునికి గల ప్రేమ
వాతసలాానిన శ్రీ పీసపాటి గిరిజా మనోహర శస్త్రి గారు చాలా చకకగా వివరించారు.
బృందావనానికి వళిా తన తలిాదండ్రులన్య మెప్పపంచగల ఏకైక వాకిీ ఉదధవుడే అని గ్రహించి,
తలిాదండ్రుల పటా, గోప్పకల పటా, బృందావనం పటా తనకు గల ప్రేమన్య, త్యన్య పందిన అనిన
అన్యభవాలన్య ఉదధవుడికి చెప్పప తోలడం, కృషుాని మాటతో ఉదధవుడు బృందావనం వళ్ాగానే
తన కొడుకు శ్రీకృషుాడే బృందావనం వచాిడననంతగా సంతోషపడి నంద యశోదలు
ఉదధవునికి శ్రీకృషుాని వలెనే సకల పరిచరాలు చేస్త్ర విందు భోజ్నానిన ఏర్ణపట్ట చేశరు. రేపలెా
న్య విడిచిన తర్ణవత కృషుాడు తలిాదండ్రులన్య జాాపకం చేసుీనానడా? అని ఉదధవుని అడుగగా,
ఉదధవుడు ఈ విధంగా చెపాీడు శ్రీకృషుాడు తలిాదండ్రులన్య ప్రతినితామ గురుీకు చేసుకుంటాడని
గోప్పకలన్య స్ననహితులన్య ఎలాప్పుడూ మరిచిపోడని భగవంతుని అవత్యరమే మానవ
రూపంలో బలర్ణమకృషుాలు గా జ్నిమంచారని కొదిి రోజులలో మీ వదికు వసాీరని ఉదధవుడు
తెలియజేయగా చాలా సంతోష పడత్యరు తలిాదండ్రులు నంద యశోద లు. గోప్పకలు కూడా
ఉదధవుని చూస్త్ర చాలా సంతోషపడి తమ మనసులన్య శంత పరచుకుంటారు.ఉదధవుడు శ్రీ
కృషుాని స్ననహ సంబంధ్యనిన చాలా చకకగా వివరించారు. ప్పలాలకు కూడా చాలా అరామయ్యా
విధంగా శస్త్రి గారి రచన ఉంది శస్త్రి గారికి అభినందనలు, పత్రిక
యాజ్మానాానికిధనావాదమలు..
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
6
విజ్యదశ్మి
పండుగలు ఆయా జాతుల సంసాకర బిందువులు – సంసృతీ ప్రతిబింబాలు కూడాన్య. వాటి
ఆంతరంగిక భావానిన నేటితరం పూరిీగా గ్రహించవలస్త్ర వుంది. మన జాతీయ జీవనవిధ్యనం
లో కూడా పండుగలకు సుదీరఘమైన చరిత్ర ఉంది. సమాజ్ంలో స్ననహం, సంఘటిత శ్కిీ, దేశ్భకిీ,
ఆధ్యాతిమక భావనలన్య ప్ంపదిసాీయి. ఆశ్వయుజ్ శుదధ దశ్మిని విజ్యదశ్మి అని, దసర్ణ
అని వావహరిసాీం. మన శసాిలలో, పుర్ణణాలలో, మన పరంపర్ణగత జీవితంలోనూ
విజ్యదశ్మికి ఉనన మర్ణాద, గౌరవం, ప్రామఖ్ాత ఎంతో విలువయినది. దశ్మికి మందు
నవర్ణత్రులు జ్రుగుత్యయి. అంటే ఆశివయుజ్ శుదధ పాడామి న్యండి నవమి వరకూ సకలలోక
జ్ననియైన ఆదిపర్ణశ్కిీ యొకక అవత్యర్ణలన్య రోజు కొకకటి చొప్పున పూజస్తీ పదవనాడు
విజ్యదశ్మిని జ్రుపుకుంటాం. ఈ ఆదిశ్కిీ అపర్ణజత్య దేవియట. అంటే పర్ణజ్యం
ఎరుగనిది. అప్రతిహతయట. అంటే ఎదురులేనిది. విజ్యశీలమైనది. విజ్యమల నిచుినది.
ఈ పండుగ సందరభంగా శ్సాిసి పూజ్లు జ్రుగుత్యయి. సాయంత్రం స్టమోలాంఘనం చేసాీరు.
అంటే పలిమేరలు దాటడం. పలిమేరలు దాటి గరుడ దరశనం చేసుకొని తిరిగి వసాీరు.
ఈనాడే శ్మీ (జ్మిమ) వృక్షానిన పూజసాీరు. జ్మిమని అగినగరభ అని కూడా అంటారు. “శ్మీ
శ్మయతే పాపం, శ్మీ శ్త్రు వినాశ్నీ” అని సమరిసాీరు. విజ్యదశ్మి సందరభంగా
ర్ణమలీలలు ప్రదరిశంచడం, ఆయుధ క్రీడలు జ్రపడం అనాదిగా ఆచారంలో ఉంది.
విజ్యదశ్మితో సంబంధంగల ప్రతిగాథలోనూ ఇహపర శ్కుీల సమనవయం కనిప్పసుీంది.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
7
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
8
శ్రీమంత్రమాతృకాపుషపమాలా సీవం
(శ్రీమచఛంకరభగవత్యపదాచారా విరచితం)
ఉపచారం: స్త్రంహాసనం;
కలోాలోలాస్త్రత్యమృత్యబిధలహరీ మధ్యా విర్ణజ్నమణి
దీవపే కలపక వాటికా పరివృతే కాదంబవాట్టాజ్్వలే
రతనసీంభసహస్ర నిరిమత సభామధ్యా విమానోతీమే
చింత్యరతన వినిరిమతం జ్నని తే స్త్రంహాసనం భావయ్య 1
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
9
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
10
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
11
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
12
ఉపచారం: దీపం;
లక్ష్మీమజ్్వలయామి రతననివహోదాభసావంతరే మందిరే
మాలారూపవిలంబితైరమణిమయసీంభేషు సంభావితైైః
చిత్రైర్ణాటకపుత్రికా కరధృతైరగవధారఘృతైరవరిధతైైః
దివధారీిపగణైరిియా గిరిసుతే సంతుషోయ్య కలపత్యమ్ 10
భావం: ఓ పరవతర్ణజ్పుత్రీ! లక్ష్మీప్రదాలన నవరతనసీంభాలతో నిరిమంచబడిన నీ భవనంలో
వరుసగా ఉనన మణిమయసీంభాలలో అందంగా నిరిమంచబడిన బంగారుబొమమల యొకక
చేతులతో ఆవునేతి దీపాలన్య నీకు సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: నైవేదాం;
హ్రంకారేశ్వరి తపీహాటకకృతైైః సాాలీసహస్రైరభృతం
దివాాననం ఘృతస్తపశకభరితం చిత్రాననభేదం తథా
దుగాధననం మధుశ్రకర్ణ దధియుతం మాణికాపాత్రేస్త్రాతం
మాషాపూపసహస్రమంబ సఫలం నైవేదామావేదయ్య 11
భావం: ఓ హ్రంకారనిలయ్యశ్వరీ! బంగారు పళ్ళళమలలో కరగించి పోస్త్రన నెయిా, చకకగా
వండిన శకపాకమలు, దివాాననమ, పులిహోర, పాయసమ, చక్రపంగలి, దధాననమ,
మణిమయమలన పాత్రలలో అనేక బూరలు, గారలు, ఇంకా అనేకరకాల పండాతో కూడిన
పదార్ణాలన్య నైవేదాంగా నీకు సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: త్యబూలం;
సచాఛయైరవర కేతకీదళ్రుచా త్యంబూలవలీాదళైః
పూగైరూభరిగుణైసుసగంధిమధురైైః కరూపరఖ్ండోజ్్వలైః
మకాీచూరావిర్ణజతై రాహువిధ రవకాింబుజామోదితైైః
పూర్ణారతనకళాచికా తవమదే నాసాీపురసాీదుమే 12
భావం: సవచఛమైన, శ్రేషోమైన మొగలియాకుల కాంతులకు సమానకాంతులతో ఉనన
లేతతమలపాకులన్య, మంచి పోకచెకకలపడిని, పచికరూపరంతో కలుపబడిన
సుగంధద్రవాాలనూ, మంచిమత్యాలతో చేస్త్రన సుననమన్య కలిప్ప చేస్త్రన సుగంధభరితమైన
త్యంబూలమన్య నీకు సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
13
ఉపచారం: నీర్ణజ్నం;
కనాాభిైఃకమనీయకాంతిభిరలంకార్ణమలార్ణరిీకా
పాత్రేమౌకిీకచిత్రపంకిీ విలసతకరూపరదీపాళిభిైః
తతీత్యీళ్మృదంగగీతసహితం నృతాతసదాంభోరుహం
మంత్రార్ణధనపూరవకం సువిహితం నీర్ణజ్నం గృహాత్యమ్ 13
భావం: కమనీయమైన తేజ్సుసలతో ప్రకాశించే కనాకామణులతో చకకగా అలంకరించబడిన
హారతిపళ్ళళంలో మత్యాలచే రకరకాలుగా అలంకరించబడిన మ్రుగుగలమధా కరూపరదీపానిన
వలిగించి త్యళ్, మృదంగ, గీత, నృత్యాలు జ్రుగుతుండగా వేదమంత్రాలతో నీర్ణజ్నమన్య నీకు
సమరిపంచుకొన్యచునానన్య. దయతో స్టవకరించుమ తలీా!
ఉపచారం: నృతాం;
లక్ష్మీరౌమకిీకలక్షకలిపత స్త్రతచఛత్రంతు ధతేీ రసా
దింద్రాణీ చ రతిశ్ి చామరవరే ధతేీ సవయం భారతీ
వీణామేళ్విలోచనాసుసమనసాం నృతాంతి సంర్ణగవ
దాభవైర్ణంగికసాతిీవకైైః సుూటరసం మాతసీవమాకరాయత్యమ్ 14
భావం: లక్ష్మీప్రదాలన లక్షలాది మత్యాలతో రచించిన శేవత ఛత్రానిన పటిో, శ్చ్ఛ్దేవి రతీదేవి
ఇదిరూ నీకు ఇరువైపులా వింజామరలతో వీచుచుండగా, సరసవతీదేవి వీణావాదన
చేయుచుండగా, అపసరసలు సాతివకమైన ఆంగికహావభావాలతో నృతామలు చేయుచూ
నీయొకక దివాలీలలన్య, నీయొకక సరవసావమాానిన గానంచేయుచునానరు. దయతో
ఆలకించుమ తలీా!
ఉపచారం: ప్రదక్షిణం;
హ్రంకారత్రయసంపుటేన మన్యనోపాస్నా త్రయీమౌళిభి
ర్ణవకెధారాక్షయతనోసీవసుీతివిధౌ క్టవాక్షమేత్యంబికే
సలాాపాసుసుతయైః ప్రదక్షిణశ్తం సంచార ఏవాసుీతే
సంవేశోమనసససహస్రమఖిలం తవతీపీతయ్య కలపత్యమ్ 15
భావం: ఓ జ్ననీ! నిన్యన హ్రంకార్ణది బీజాక్షర్ణలతో సంపుటీకరణం చేస్త్రన మంత్రోపాసన
చేతన్య, వేదశీర్ణషలన ఉపనిషతుీలచే సుీతించినా కూడా అసమగ్రమే అవుతుంది. నినెనవరూ
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
14
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
15
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
16
(M): : 9550241921
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
17
త్యతపరామ:
తుహిన గిరివంశ్ ధవజ్వటీ ! (హిమవంతుని వంశ్కీరిీని లోకానికి చాటే తలీా !) పారవతీ ! నీ
నాస్త్రకా సౌందరాం వరానీయం. దానిలోని ఆంతరాం సీవనీయం. అది మహనీయం. నీ యొకక
నాసా వంశ్మ (వంశ్మ=వదురు గడన్య పోలిన మకుక) మా మనసుస నందలి క్టరికలకు
తగిన ఫలిత్యనిన అందజేయు గాక. అది మా వంశలకు అభివృదిధ దాయకం అగు గాక ! వంశ్ం
అంటే వేణువు. వదురులో మత్యాలు ఉంటాయి. తలిా నాస్త్రక వేణువు వలె వుంది. చంద్ర నాడి
మారగం వామ నాస్త్రక. నీ నాసా వంశ్ దండమ లోపల మతామలన్య ధరిసుీంది. నీ
మకుకనకు చివర అలంకారంగా ఉనన నాసాభరణంలో (మకెకరలో) మతాం వుంది. నీ
మకుక వదురుగడ కాబటిో వదురుగడ న్యండి మత్యాలు పుటోడం లోక సహజ్ం కాబటిో నీ
మకుక అనే వదురుగడ లో ప్రసరించే చలాని చంద్ర కిరణాల ప్రసారంతో సమృదిధగా మత్యాలు
దానిలో పుటాోయి. వామ నాస్త్రక న్యండి వచేి నిటూోరుప గాలివలా వాటిలో ఒక మతాం బయటికి
ర్ణగా దానిని వలుపల కూడా నీమకుక ధరించిందేమో అననట్టా నీ మకుక మకాీ మణిని
ధరించింది.
అమమవారి మకుక సంపంగె పువువలా అందంగా వుననది. కావానాయికల సౌందర్ణానిన
వరిాంచేటప్పుడు మకుకన్య సంప్ంగతో పోలిడం సారసవత లోకంలో పరిపాటి. సంపంగె
జాతిలో స్త్రంహాచలం సంప్ంగ అని ఒకట్టంది. ఆ పువువన్య బోరిాంచి ప్డితే, సరిగాగ అందమైన
మకుకలా వుంట్టంది. దాని మీద మతాధ్యరణ. అనిన పువువల మీదా వ్రాలి మకరందానిన గ్రోలే
తుమెమద సంపంగె పూవు మీద మాత్రం వ్రాలదు. తుమెమద కుండే ఆరు కాళ్ళళ (పంచేంద్రియాలు
+ మనసుసకు) ప్రతీక.
అటిో విషయ వాసనలకు అతీతంగా వుండేది లలిత్యదేవి. ఇట్టవంటి స్త్రాతిలోనే తనన్య ఆశ్రయించే
వారిని జ్గనామత అన్యగ్రహిసుీందని భావం.
చందమామ నిటూోరుపలతో జాలువారి చంద్రమౌళీశ్వరుణిా సమరిస్తీ ఉననదామె . ఈ జ్ప సమరణ
వలన చకకని మకుకన మత్యాలు శోభిసుీనానయి. మంచి మత్యాలకు పుటిోలాయిన ఆ మకుక
చకకదనం చెపపలేమ. ఆ తలిా ఆ నిటూోరుపల వలన మతాం ఒకటి పైకి వచిి మకెకర రూపంలో
మకుకపైన అందాలు విరుసుీననది. కడిగి ప్టిోన మంచు మతాం వంటి వంశ్ పావనతన్య
వలాడిసుీననది. అది పులు కడిగిన మకెకర లోని మతాం. అమమ మత్యాల తలిా!
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
18
విశేషం –వదురు లో మత్యాలు ఉంటాయని లోక ప్రస్త్రదిధ. మకుకలో మత్యాలు లేక పోతే,
శవసతో ఎలా బయటకు వసాీయి? అంటే, ఎడమ నాస్త్రక మత్యానిన ధరించింది అనన మాట.
నాస్త్రకన్య వంశ్ దండం గా చెపపటంలో క్టమలతవం, ఋజుతవం, ర్ణమణీయకత గల
నాళాలునానయని అరధం .
ఆ మత్యాలు ఆరు విధమలుగా లభిసాీయి
1. గజ్మల కుంభ సాలమ లోన్య
గజ్ కుంభ సాలమల యందు మత్యాలు ఎలా పుడత్యయి అంటే? అకకడ చరమం మొదుిగానూ,
మడతలు పడినట్టా చారలు చారలు గా ఉంట్టంది. చెమట ఎకుకవగా పడుతుంది. ఆ చెమట
బిందువులు ఆ ఏన్యగు కుంభసాలం చరమం లో ఇరుకుకని ఘనీభవించి మత్యాలుగా
మారుత్యయి. అవి బురదతో ఏ చెటా మొదళ్ళక్ట, కొండల క్ట వేస్త్ర రుదిికుంటాయి. ఆలా
రుదుికుననప్పుడు ర్ణలిపడత్యయి.
ఇవి కరుభర కాంతి కలిగినవి అంటే, మటిో రంగు - లేత గోధుమ రంగు కలగలిస్త్ర చిత్ర విచిత్ర
వరామలు గా ఉంటాయి
2. వదురు చెటా యందు
వదురు దండం లోపల బోలుగా ఉంట్టంది. చివరి వరకు లోపల సననని రంధ్రం బోలుగా
ఉంట్టంది. ఇదే శ్రీ కృషుాని మరళి. ఇవి మొకకలుగా వుననప్పుడు ఈ వదురు ఆకులు సననగా,
పడవుగా క్రందికి వంపు తిరిగి ఉంటాయి. వరషం పడినపుడు, ఆ నీటి బిందువులు - వదురు
లోని బోలు రంధ్రంలో పడి ఘనీభవించి మత్యాలుగా మారుత్యయి. ఇవి తెలుపు కలిస్త్రన
ఎరుపు రంగు మత్యాలు
3. సరపమల పడగల యందు
వాసుకి జాతికి చెందిన పామలు సౌరభం ఎకకడ ఉంటే (మొగలి పదలు, మలెా పదలు) అకకడ
ఉంటాయంటారు. అలాగే మంచి జాతి మణులునన గన్యల దగగర కూడా ఉంటాయట. ఆ
సౌరభానికి ఆకరిషతమై అవి తమ పడగలు ఆ పదలలో, ఆ మటిో లో దూరిి పడుకుంటాయి.
అకకడి మత్యాలు, మణులు ఆ పామల పడగలలో చికుకకుంటాయి. ఆలా, ఆ పడగల
ఒరిప్పడిలో చికికన నీటి బిందువులు ఘనీభవించి మత్యాలు అవుత్యయి. ఇవి నీలం వరాం లో
ఉంటాయి.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
19
4. మేఘమల యందు
ఇక కారు మేఘాలలో చికుకకునన నీరు ఘనీభవించి వడగండుా గా పడుత్త వుండడం మనకు
తెలిస్త్రందే. అదే వడగండా వాన. అదే విధంగా ఆ నీటి బిందువులు ఘనీభవించి మత్యాలుగా
మారి, వరషం తో పాట్ట అకకడకకడ ర్ణలిపడత్యయి. ఇవి మెరుపు కాంతి కలిగి ఉంటాయి. అంటే
జ్యాతిరవరామ లో ఉంటాయి.
5. మతాపు చిపపల యందు
మతాపు చిపప (శుకిీక ) లో పుటేో మత్యాలు సావతి కారీ లో వచేి వరషపు చిన్యకులు, సమద్ర
ప్రాంతం లో పడగా , సమద్రం లోని మతాపు చిపప (ఇవి ఒక సమద్రపు పురుగు యొకక డొలాలు)
లో పడి - అవి మెలిాగా మూసుకు పోగా, అప్పుడు ఆ నీటి బిందువు ఘనీభవించి మతాం గా
మారుతుంది. ఇవి శేవత వరాం - సవచఛమైన తెలుపు రంగులో ఉంటాయి.
6. చెఱకు గడ (ఇక్షు దండం) యందు
ఇక్షు దండం అంటే చెఱకు గడలో అయితే - వదురుగడ లో లాగా, చెఱకు గడలో కూడా ఒకొకకక
గడ లోపల బోలుగా ఉంట్టంది. దీనిలో చికుకకునన వరషపు నీటి బిందువులు ఘనీభవించి
మత్యాలుగా మారుత్యయి. ఈ గడలు తీప్పగా వుండవు. ఇవి పసుపు వనెన లో ఉంటాయి. వీటిని
శుదిధ చేస్త్ర, రంద్రాలు చేస్త్ర, ఆ తరువాత వాటిని హార్ణలుగా, ఆభరణాలుగా గ్రుచుిత్యరు.
నవచంపక పుషాపభా నాసాదండ విర్ణజత్య అనీ, సకలాగమ సందోహశుకిీ సంపుట మౌకిీకా
అనీ, లలిత్య సహస్రనామస్తీత్రం లో వరిాంచారు. అంటే అమమవారి నాస్త్రక, నవవికస్త్రత
సంప్ంగలా ఉంట్టంది అనీ, సకల ఆగమమలు - వేదమలే, మతామలుగా గల
మకాీభరణానిన, అమమవారు నాసాభరణంగా ధరించిందని వశినాాది వాగేివతలు వరిాంచారు.
శ్కిీతో కూడకుననది- సృష్టో. బ్రహామండం, ప్రపంచం, దేశ్ం, సమాజ్ం, కుట్టంబం, వాకిీ- ఇలా
దేనిన తీసుకునాన శ్కిీతో నడుసుీననదే. శ్కిీ లేనిదే చలనం ఉండదు. అందుకే ‘సరవం శ్కిీమయం
జ్గత్’ అనానరు. బ్రహమకు సృష్టో చేస్న శ్కిీ, విషుావుకు వృదిధ చేస్న శ్కిీ, శివుడికి లయం చేస్న శ్కిీ-
ఈ శ్కుీలనీన వారికి ఓ మహాశ్కిీ న్యంచి ప్రసాదితమైనవే. ఆ మహాశ్కేీ ఆది పర్ణశ్కిీ. యోగ
నిద్రారూప్పణి అయిన మహామాయ. ఆమెన్య ఆర్ణధించడం అనిన విధ్యలా శ్రేయసకరం.
శుభకరం.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
20
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
21
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
22
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
23
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
24
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
25
సకలశ్వరామనీయధీన, మదివిశ్వంబెలావాాప్పంచు
నీకొక లేశ్ంబు వికారమన్ గలుగ, దాతోమతకరుషలీక్షింపకూరక,
గరవంబునవిఱఱవీగెదరు; సరవ సావమామల్ నీవ .
పాయకరక్షించుట నీసవభావమ దయాఢ్యా!శ్రీనివాసప్రభూ!
. స్నకరణ ∷ అద్ధవతవాణి
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
26
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
27
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
28
J.V.Chalapati
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
29
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
30
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
31
త్యరికకమగా మానవులలో వునన రజ్య గుణమ ప్రిగి నప్పుడు, సతవ గుణమ అణిగి నప్పుడు
అమమవారిని ఆశ్రయించగా మనలోని రజ్సుస తొలగి పూరుాలమగుట దీనిలో అంతర్ణరామ.
ఇందులో కొనిన లౌకిక కథల రూపమలో బోధ వుంట్టంది. త్యనెంతో ప్రేమతో ‘తనవారు’అని
అన్యకునన భారాపుత్రుల చేత తిరసకరించపడిన ‘సమాధి’ కథ. శ్త్రువుల చేత చికికన సమసీమ
క్టలోపయిన ‘సురధుడు’ అనన మహార్ణజు కథ. ఇదిరూ మని ఆశ్రమమ చేరటమ, మని
అన్యగ్రహమ చేత అమమవారైన దుర్ణగ దేవి కథన్య విని, ఆమెన్య ఉపాస్త్రంచి ఫలమ పందటమ
ఇందులో ప్రథాన అంశ్మ. ఇందులో దుర్ణగ దేవి మహిమలు కడు రమామగా
వివరించబడినాయి. ఒకప్పుడు దేశ్మలో కరువు కాటకమలు వచిినప్పుడు ఈ సపీశ్తీ
పార్ణయణమ శ్త సంఖ్ా చేస్త్ర, అదుభత ఫలిత్యలు పందారననది మనకు నిదరశనమగా
కనపడుతుననది. ఇంతటి శ్కిీ వంతమైన దుర్ణగ సపీశ్తి లో 13 అధ్యాయాలు వునానయి. దీని
పార్ణయణమ ఎంతో పవిత్రమగా చెయావలస్త్రనది. శ్రననవర్ణత్రులలో తొమిమది రోజులూ
చెయాటమ ఉతీమమ.
పార్ణయణ పదధతి మూడు విధ్యలుగా చేసాీరు.
అశ్వయుజ్ మాసమలో శుకాపాడామి మొదలు నవమి వరకూ తొమిమది రోజులూ ప్రతి దినమూ
13 అధ్యాయాలు పార్ణయణమ చెయాటమ మొదటి పదధతి. రండో పదధతి మొదటి రోజు ప్రథమ
అధ్యాయమ (ప్రథమ చరిత్ర) రండవ రోజు రండు, మూడు, నాలుగు (మధామ చరిత్ర). మూడవ
రోజున ఐదు న్యంచి పదమూడు వరకూ ( ఉతీర చరిత్ర). ఇలా మూడు రోజులకు ఒక సారి
చొప్పున తొమిమది రోజులూ మూడు పర్ణాయమలు పార్ణయణమ చెయాటమ రండవ పదధతి.
మూడవ పదధతిలో మొదటి రోజు మొదటి అధ్యాయమ, రండవ రోజు రండు మూడవ
అధ్యాయమలు, మూడవ రోజు నాలుగవ అధ్యాయమ, నాలుగవ రోజు ఐదు ఆరు
అధ్యాయాలు, ఐదవరోజు ఏడవ అధ్యాయమ, ఆరవ రోజు ఎనిమిదో అధ్యాయమ. ఏడవ రోజు
తొమిమది పదో అధ్యాయాలుఎనిమిదవ రోజు పదకొండవ అధ్యాయమ, తొమిమదవ రోజు
పనెనండవ అధ్యాయమ, దశ్మి రోజున పదమూడవ అధ్యాయమ చదవటమ. పార్ణయణ
కాలమ ఏకభుకుీలుగా వుండటమ సామానామ.
పార్ణయణ కాలమలో మౌనమ పాటించటమ, కూరుినన చోట న్యంచి కదలకపోవటమ
కూడా పదధతిగా పాటిసాీరు. పార్ణయణమ తరువాత ధూపదీప నైవేదాాలతో దురగన్య స్నవించి
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
32
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
33
12. తిరుక్కొట్టియూర్: ఈ క్షేత్రానికి మరి యొక పేరు తిరుగోష్టఠయూర్. గోష్టఠ అంటే వేదం
మొదలైనవాట్టతో భగవంతుని కీరితంచే భక్తతల సమూహం. భక్తతలు ఎక్తొవైనా ఉండొచ్చు.
తక్తొవైనా ఉండొచ్చు. తిరుచ్చు నంచ్చ 100 కి.మీ. స్వామి ఉరగ మెలలనయాన్. మరి యొక పేరు
సౌమయనారాయణన్. అమమవారు తిరుమామకళ్. ఇచ్ుట స్వామి కదంబ మహరిికి, ఇంద్రునికి
ప్రతయక్షమైనారు. హిరణయకశిపుని బాధలు సహింపజాలక దేవతలు కదంబమునిని ప్రారిథంచ్చరి.
ఆయన దేవతలన ఈ క్షేత్రమునక్త హిరణయకశిపుడు రాలేడని, వారిని ఇచ్ుటనే ఉండమని
చెప్పెన. గోష్టఠగా వచుిటచే ఈ క్షేత్రమనకు తిరుగోష్టఠయూర్ అన్య పేరు వచిినది. మరి ఒక
కథనం ప్రకారం దేవతలు, ఋషులు హిరణాకశిపుడు ప్టేో బాధలు పడలేక బ్రహమ, శివునితో
మొర ప్ట్టోకునానరు. బ్రహమ, శివుడు, దేవతలు, సపీ ఋషులు ఈ విషయం చరిించడానికి పై
ఊరిలో కలుదాిమన్యకునానరు. వారందరు గోష్టఠగా వచాిరు కావున ఈ ఊరికి
తిరుగోష్టఠయూర్ అని పేరు వచిినది.
ఇచ్ుట సనిిధి మూడు అంతస్తతలుగా ఉండున. ఈ సనిిధి విమానము విశ్ాకరమచే
నిరిమంపబడినది. మొదట్ట అంతస్తత భూలోకం, రండవ అంతస్తత క్షీరస్వగరం, మూడవ అంతస్తత
వైక్తంఠం. స్వామి మొదట్ట అంతస్తతలో కృష్ణుడు నాటయభంగిమలో ఉనిట్లల, రండవ అంతస్తతలో
శ్యన భంగిమలో, మూడవ అంతస్తతలో నిలుచ్చని భంగిమలో దరశనం ఇస్వతడు. ఇకొడ
స్వామి దేవతలకు నృసంహ అవతారంలో దరశనమిచ్చుడు. దేవతలు హిరణయకశిపుని
బారినంచ్చ రక్షంచ్మని శ్రీ మహా విష్ణువున వేడుక్తంటారు. నారాయణుడు నరసంహ
అవతారం ఎతతడానికి సంసద్ధుడవుతాడు. దేవతలు స్వామివారి అవతారమున ముంద్ధగానే
చూడాలని వేడుక్తంటారు. స్వామి అనగ్రహిస్వతడు. హిరణయకశిపుని వధించే భంగిమలో
నిలువెతుతలో ఉని నరసంహ స్వామి మూరిత ఉనిది. దీనినిబట్టి ఈ ఆలయం నరసంహావతార
కాలానికే ఉనిట్లల తెలుస్తంది. ఈ ఆలయంలో శివలంగం, వినాయక్తడు,
స్తబ్రహమణ్యయశ్ారస్వామి మూరుతలు కూడా ఉనివి.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
34
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
35
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
36
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
37
శుభాభినందనలు
కరోనా మహమామరి ప్రపంచ దేశలన్య పటిోపీడించి కుదుపుతునన సమయమలో -అనేక వైదిక
సంఘమలు - పీఠమలు ఆశ్రమమలు వారి వారి శ్కాీయన్యసారమ భగవతేపీరణ తో - గాయత్రీ
మహామంత్ర జ్పమ , పంచాక్షరీ , అషాోక్షరీ , దావదశక్షరీ, మహామృతుాంజ్య, ధనవనీరి, లలిత్య
సహస్రనామ , విషుా సహస్రనామ మాలామంత్ర, ర్ణమరక్షాస్తీత్ర మలు - ఇత్యాది అనేక లోకరక్షణ
కారాక్రమమలతో సమాజ్స్నవ చేస్త్రన , చేయుచునన సమసీ సతుపరుషులకు ( స్టి పురుష భేదమ లేక
అందరూ ) ఈ పత్రికదావర్ణ శుభాభినందనలు తెలుపుతునానమ. మఖ్ామగా "జ్యభారతి " వావటాసప్
గ్రూపులలో సవచిందంగా పాల్గగని లోకకళాాణారామ వారివారి ప్రీతినన్యసరించి జ్పమలు చేస్త్రన
సదాచార సంపన్యనలన విశల హృదయులకు ప్రతేాకంగా శుభాభినందనలు తెలుపుతునానమ.
శ్రీ గాయత్రి
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
38
ఈ వాాసం కంచి పరమాచారా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ్రేంద్ర సరసవతీ మహా సావమి వారి అన్యగ్రహ
భాషణంన్యంచి స్నకరించింది. మనమంత్య, మఖ్ాంగా దేవీ నవర్ణత్రులోా దేవిని తలిాగా, లోక
మాతగా ఈ క్రంది విధంగా కీరిీసాీం.
యా దేవీ సరవ భూతేషు మాతృ రూపేణ సంస్త్రాత్య |
నమసీసెధా నమసీసెధా నమసీసెధా నమో నమైః ||
అందుకే మహా కవి పోత్యనామాతుాడు కూడా ఆ తలిాని సుీతించడానికి త్యదాతమయ స్త్రాతిలో
మాటలు ర్ణక అమమని "చాల ప్దిమమ" అని కీరిీంచాడు. ఆ ప్ది అనే పదానికి ఎంత ప్ది అనేది
మాటలకు అందర్ణనిది. అందుకే ఆ
తలిా
అమమలగనన యమమ, మగుగరమమల
మూలపుటమమ,
చాల ప్దిమమ, సుర్ణరులమమ,
కడుపారడి పుచిిన యమమ,
తన్యన లో నమిమన వేలుపటమమల
మనమమల న్యండెడి యమమ,
దురగ మాయమమ కృపాబిధ యిచుిత
మహతవ కవితవ పటితవ సంపదల్ |
దేవీ ఉపాసన దేనికి - అంటే అమమ దయ
ఉంటే అనీనఉననటేా అని కదా మనం
అన్యకునేది, నమేమది. శైశ్వంలో ఆకలి వేస్త్రనప్పుడు మనం మన కననతలిా ఒడిలో చేరి, ఏడిి,
పాలు త్రాగి ప్రిగి ప్దివాళ్ళ మయాాం. బిడా కొంచెం ఏడిస్నీ చాలు అమమ తన పన్యలనీన ఒక
పకకకు నెటిో తన శిశువుని లాలిసుీంది. ప్పలాలు తలిాని నోర్ణర్ణ "అమామ" అని ప్పలిచినటేా లేగ
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
39
దూడలు తమ తలుాలని "అంబా" అని ప్పలుసాీయి. గోమాత త్యన్య తినే గడిాని కూడా వదిలిప్టిో
ఆ లేగ దూడ దగగరికి పరిగెడుతుంది. ఎందుకంటే ఆ తలిాకి మాత్రమే ఆ ప్పలుపులోని కలత
తెలుసు, ఆరిీ తెలుసు. అటాాగే మనం కూడా జ్గజ్్నని యైన ఆ తలిా – దురగమమ, అంబిక వది
మొరప్ట్టోకుంటే ఆ లోక మాత అన్యగ్రహానికి పాత్రులవుత్యమని సావమి వారు అంబికాచరణ
దాస ఫల శ్ృతిగా చెపాపరు. అందుకే దేవీ ఉపాసన - ఆరిీ తో ప్పలిస్నీ అమమ లాగ మన చెంతకు
పరిగెతిీ వచేిది ఒకక ఆ తలిా భవాని మాత్రమే. ఆవిడ భకీ సులభ. ఆ పరమేశ్వరునికి కూడా
భిక్షనిచేి అననపూరా.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
40
విదా, ధనాలుంటే సర్ణ, అంద చందాల మీదికి ఇఛఛ పరుగులెడుతుంది కాదూ!! చూస్నవాళ్ాకు
కొటోవచిినట్టా ఉండే తేజ్సుస కావాలని క్టరిక ఊరుతుంది. అంబికాన్యగ్రహమనన సాధకునికి
అదీ చేకూరుతుంది. చదువూ, డబూా, అందం అనీన ఉనాన ఆయుర్ణియం లేకపోతే
నిషపీయోజ్నం కదా. భవానీ కటాక్షం ఉనన ఉపాసకుడు దీర్ణఘయుషమంతుడవుత్యడు. మంచిది,
అనీన అమిర్ణయి. తతైః కిమ్ - తరువాత? ఈ అన్యభవానికి ప్పదప ఈ ప్రశ్న వైర్ణగాానికి బీజ్ం.
మనకు వైర్ణగాం కన్యక సంతం గానే కలిగితే అది క్షణకాలం ఉంట్టందో, ఉండదో. కానీ అమమ
దయచేత అది కలిగితే ఆ వైర్ణగాం మేకు పాతినటేా!! మనం బంధ్యల న్యంచి విమకుీలమైతే
పరమానందం మన సతుీ. అమమ, అంబా భవాని మనకిచేి అంతిమ ఫలం అదే. అందుకే దేవీ
ఉపాసన.
ఆది పురుషుడు పరమేశ్వరుడు, ఆయన శ్కిీ ప్రకృతి - మాతృ సవరూప్పణి. ఆమె ఈశ్వరుడిలో సగ
భాగం, వారు ఆది దంపతులుగా, లోకానికి తలిా తండ్రులుగా పూజ్లందుకుంట్టనానరు. ఆ అమమ
నవ దురగలుగా ర్ణక్షస సంహారం చేస్త్రన శ్రననవర్ణత్రులలో ఆమెని బాలగా మొదలుప్టిో
ర్ణజ్ర్ణజేశ్వరిగా, శ్రీమాత, శ్రీ మహార్ణజాగా పూజంచుకుందాం, ప్రతిదినం
ఉపాస్త్రంచుకుందాం. అమమని రోజూ పూజంచటంలో ఉనన ఆనందానిన అన్యభవిదాిం. శ్రీ మాత్రే
నమైః
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
41
ప్రశోనతీరమాలిక
ప్రశ్న: అయాలస్తమయాజుల వంకటేష్: 9908125251: మంత్రానికి స్తీత్రానికి తేడా ఏమిటి?
ఎవరు ఏది చెయావచుి?
ప్రతుాతీరం: జ్యం వంకటాచలపతి, M: 8106833554: “మననాత్ త్రాయతే ఇతి మంత్రైః”
మననమ చేయువారిని కాపాడునది మంత్రమ. ఋషులు దరిశంచి కూరిిన బీజాక్షర
సమదాయమ మంత్రసవరూపమ. . “సపీక్టటి మహామంత్రాైః శివవకాిదివనిరగత్యైః” అన్య
‘నేత్రతంత్ర’ వచనాన్యసారమ మంత్రమలనినటికి మూలమ శివుడని తెలియుచుననది.
ఋషులు తపసుసదావర్ణ శివాన్యగ్రహమతో దరిశంచి లోకహిత్యరామ మనకందించారు. ఇవి
మూడు రకమలుగా ఉంటాయి. సాతిీవక, ర్ణజ్స్త్రక, త్యమస్త్రక మంత్రమలు. తనన్యత్యన్య
తెలుసుకొన్యటకు, లోకక్షేమమనకు, సరవమానవస్నవకొరకు నిషకలమషమైన ప్రేమతో
జీవించుట కొరకు సాతిీవక మంత్రమలు, ఐహిక సుఖ్మలకొరకు ర్ణజ్స్త్రక మంత్రమలు,
ఇతరుల వినాశ్మకొరకు త్యమస్త్రక మంత్రమలు జ్ప్పసాీరు. ఈ మంత్రమలు మరలా మూడు
రకమలు. వైదిక, త్యంత్రిక, పౌర్ణణిక మంత్రమలు. ఈ ప్రతి విభాగామలోకూడా పైన చెప్పపన
త్రిగుణ మంత్రోపాసనలు ఉంటాయి. మంత్రమ గురుమఖ్తైః ఉపదేశ్మపంది
వారునిరేిశించిన నియమమలన్య అన్యసరిస్తీ జాగరూకతతో భకిీశ్రదధలతో మంత్రమన్య
జ్ప్పంచాలి. తపశీశలురై, అంతైఃకరణ శుదిధగలిగ, సావధ్యాయ శీలురగు వారు మాత్రమే
మంత్రోపదేశ్మ చేయదగిన గురువులుగా నెరుగవలెన్య.
అక్షరసంఖ్ాన్య బటిో మంత్రభేదమలు గలవు. ఏకాక్షరమ గలవి ‘ప్పండ’ మని, రండక్షరమలు
గలవి ‘కరీరి’ యని, మూడు న్యండి తొమిమది అక్షరమలు గలవి ‘బీజ్మ’ లని, 10 న్యండి 20
అక్షరమలు గలవి ‘మంత్రమ’ లని, 20 అక్షరమలకు పైన గలవి ‘మాల’ యని
“నిత్యాతంత్రమ” తెలుపుచుననది. (మాత్రా ఏకాక్షర్ణైః ప్పండాైః .....అత వూరధవగత్య మాలాసాీసు
భేదోనవిదాతే). శోా. “పుంస్టి నపుంసకాతమనో మంత్రాైః సరేవ సమీరిత్యైః, మంత్రాైః పుందేవత్య
జేాయా విదాా స్టి దేవత్య సమృత్యైః” (శరదాతిలక తంత్రమ). పురుష, నపుంసక మంత్రమలన్య
“మంత్రమ” లని, స్టి మంత్రమలన్య “విదా” యని వావహరిసాీరని శరదాతిలక తంత్రమ
తెలుపుచుననది. శ్త్రు నాశ్నమనకు, ఇతరుల మనసుస పరివరీన చెందుటకు
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
42
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
43
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
44
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
45
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
46
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
47
ధరిస్తీ వారి ఆనందం క్టసం వివిధ లీలలు చేసాీవు. ఈ అసురుడి వధకు దాలిిన ఉగ్ర రూపం
శంతింప చేయి సావమీ. ఆ రూపానికి భకుీలు భయపడుతునానరు దీన బంధూ! శంతించు
తండ్రీ ప్రసన్యనడవై నీ పాదాల చెంతకు నన్యన చేరుిక్ట తండ్రీ. నిరంతర భకిీతో నీ చరణ స్నవ
చేసుకునే సౌభాగాం ప్రసాదించు. ఈ విధంగా సావమి సుగుణాలు కీరిీస్తీ స్తీత్రం చేసాడు.
చిత్రంగా సావమి శంతించాడు. ప్రహాాదుని కరుణించాడు. ఇదీ స్తీత్ర మహిమ. ఇకకడ
భగవంతుని స్తీత్రం చేయాలంటే నిరమల భకిీ ఇంకా దాస భావం ఉంటే చాలు. మరో
మఖ్ామైన స్తీత్రం చూదాిం. ఇది దక్ష ప్రజాపతి “హంస గుహామ “ అనన స్తీత్రమ దావర్ణ
ప్రభువున్య ప్రసన్యనని చేసుకునన విధ్యనం. దక్ష ప్రజాపతి వివిధ ప్రాణులన్య సృష్టోంప తలచాడు.
చేసాడు కూడ. కాని అవి అభివృదిధ చెందలేదు. అయితే ఆయన నిర్ణశ్ పడలేదు. వింధ్యాచలం
వది ఉనన పవిత్రమైన అఘమరషణ మనే తీరాంలో మూడు వేళ్లా సానన మాచరించి హంస గుహా
స్తీత్రం దావర్ణప్రభువున్య ప్రసననం చేసుకునానడు. పురుషోతీమా! నీ చిచఛకిీ అమోఘం. నీవు
జీవులకు, ప్రకృతికి అతీతుడవు. జ్గతినందునన భేదమలనీన నీమాయయ్య ప్రభూ! ప్రసన్యనడవు
కమమ. నా మనోరథమ నెరవేరుిమ. ఈ విధంగా చాలా సుీతించాడు. ఆ స్తీత్రానికి పంగి
పోయిన సావమి ప్రతాక్ష మయాాడు. ఆయన మనోరథం తీరిి ధన్యాడిని చేసాడు. ఇదీ స్తీత్ర
మహిమ. ఇక ధ్రువ సుీతి అయితే నేటికీ నిలిచి పోయింది. ఈ విధంగా సావమిని నిషకలమష
హృదయంతో స్తీత్రం చేస్త్ర తరించిన భకుీలెందరో. మంత్రంతో భకుీలు కషోంగా తరిస్నీ,
సునాయాసంగా తరించారు సుీతించిన భకుీలు. ఇదీ మంత్రానికి స్తీత్రానికీ ఉనన తేడా.
ప్రతుాతీరం:చింతపటా. వంకట రమణా చారి, హైదార్ణబాద్ 94933 31195:
మననం చేస్నదే మంత్రమ అని వేదాలలో చెపపబడింది. పవిత్రమైన శ్కిీవంతమ లన పదాలు,
మరియు వాకామలు మంత్రమలు. రహసాపు మాట, గూఢోకిీ అనే అర్ణాలు మంత్రమనకు
ఉనానయి. గాయత్రి మంత్రమన్య చూసుకుననటాయితే "ఓం భూరుభవ సవైః, తతసవితురవరేణాం,
భరోగదేవసా ధీమహి, ధియోయోనైః ప్రచోదయాత్!" అనీ, అషాోక్షరీ మంత్రమ "ఓం నమో
నార్ణయణాయ", శివ పంచాక్షరీ మంత్రమ "ఓం నమైః శివాయ," ఇలా ఎనోన మంత్రాలు
ఉనానయి. ఈ మంత్రాలనీన ప్రణవనాదాలతో కూడుకొని ఉనన బీజాక్షర్ణల సంయుకీ రూపం అని
చెపపవచుి. ఇదే అక్షర్ణలోా ఆధ్యాతిమక జాాన సంపద కూడుకొని ఉందని ఆగమ శసాిలు,
వేదాలు, ఉపనిషతుీలలో చెపపబడింది.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
48
ఎకకడ వృదుధలు లేరో అది సభ కాజాలదు; ఎవరు ధరమమన్య చెపపరో వారు వృదుధలు గారు; దేనియందు
సతామ లేదో అది ధరమమ గాదు; దేనివలా లోకమనకు కలాాణమ చేకూరదో అది సతామ
గాజాలదు. అనగా లోకకలాాణమ గూరుి సతా ధరమ ప్రవచన మొనరుి పండితులు కూరుిననదే సభ
యని అరామ.
మణికంఠ నేలబటా: 95053 08475
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
49
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
50
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
51
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
52
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
53
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
54
అంటే, ఓంకారేశ్వరుని దరశనం వలా అశ్వమేధ యజ్ా ఫలం కలుగుతుంది. అందుచేత కాశిలో
ఓంకారేశ్వరుని ప్రయతన పూరవకంగా తపపక దరిశంచాలి. ఒక లక్ష శ్రీ రుద్ర జ్పం
(రుద్రాధ్యాయానిన నమక చమకాలతో) చేస్త్రనంత ఫలితం ఒకక సారి ఓంకారేశ్వర లింగానిన
పూజస్నీ కలుగుతుందంటే ఆ లింగం ఎంత మహిమానివతమైనదో మాటలోా చెపప వీలవుతుందా
!! ఈ లింగానిన కప్పలేశ్వర లింగం, నాదేశ్వర లింగం అనికూడా ప్పలుసాీరు.
కాశీలో డోర్ నం. ఏ- 33 /23 , పఠాని టోోల, మచోాదరి లో భకుీలు దరిశంచుక్టవచుి.
మచోాదరి న్యండి ఎడమవైపుగా వళితే త్రిలోచన పోలీస్ చౌకి వసుీంది. ఆ చౌకి తరువాత
ఎడమవైపుగా వళితే ఓంకారేశ్వరుని దరిశంచుక్టవచుి. ఏ ఆటో వాలా అయినా మచోాదరి
దగగర ఓంకారేశ్వర్ అని చెప్పతే ఇటేో తీసుకు వళ్త్యరు. ఉదయానేన దరిశంచుకుంటే బాగుంట్టంది.
గోప్రేక్షేశ్వర్ :
పూరవ కాలంలో గో సంపద మహా ఐశ్వరాంగా పరిగణించ బడేది. ఈ కాలంలో గూడ, మన
పుర్ణణాలోా చెప్పపనట్టాగా, గో దానమ మహా దానంగా పరిగణించ బడుతోంది. గోదానం
మరణానంతరం జీవిని వైతరణీ నదిని దాటడానికి మహా సాధనంగా సనాతన ధరమం చెప్పపంది.
కానీ, ఈ రోజులోా ఆవుని కొనాలనాన, మేపాలనన, ఆ తరువాత దానం చెయాాలనాన
సాధామయ్యా పని కాదు. అందుచేత ప్రత్యామానయంగా హిరణాం (ధనం) ఇవవడం,
పుచుిక్టవడం జ్రుగుతోంది. ధరమ శసి ప్రకారం గో, వతస సహిత (దూడ) దానంతో పాట్టగా
ఒక సంవతసర గ్రాసం కూడా గ్రహీతకి ఇవావలనే నియమం ఉంది. ఈ రోజులోా గోవుని
మేపాలంటే కషోతరం కాబటిో ఎవరు ప్రతాక్ష గో దానం అంగీకరించటేాదు. అందుచేత ఒకే గోవుని
అనేకమందితో మళీళ మళీళ దానం ఇప్పపసుీనానరు. ఇంత కషోతరం, అతాంత ఖ్రుితో కూడిన గో
దాన ఫలానిన, కాశీలో గోప్రేక్షేశ్వర దరశన మాత్రంతో మహాదేవుడు అన్యగ్రహిసుీనానడు.
ఇంతకనాన తేలికగా ఎకకడా కూడా గో దాన ఫలం అలభాం. ఇంతకనాన గొపప వరం ఏం
కావాలి.
దీనికి సంబంధించిన వృత్యీంతం శివ మహా పుర్ణణంలో ఈ విధంగా ఉంది. బ్రహమలోకం పైన
గోలోకం ఉంది. అకకడ సృషాోయదిలో ఒకే రంగుగల కప్పల వరాం గోవులు ఉండేవి. వాటికి
సాక్షాతుీ బ్రహమ సహితంగా దేవతలు గ్రాసం ఇచేి వారు. ఒకనాడు ఆ గోవుల పాల ధ్యరలు
కాశీలో ధ్యానమగునడైన మహాదేవునిపై పడాాయి. ఆయన తలెతిీ పైకి చూడగా ఆయన దృష్టో వేడికి
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
55
ఆ గోవులనిన వివిధ వరామల దగధమై పోవుట చూచి అవి దీనావసాలో ఆయన శ్రణు వేడెన్య.
వాటి దుస్త్రాతిని చూస్త్ర బ్రహమ పరమేశ్వరుని ప్రారిధంచగా ఆయన శంతదృష్టోతో వాటిని చూస్త్ర
కరుణించెన్య. అచిట బ్రహమ చేత ప్రతిష్టఠతమైన లింగమే గ్రోప్రేక్షేశ్వర లింగంగా ప్రస్త్రదిధ చెందింది.
కాశీలో ఆ లింగ దరశనమాత్రమచేత భకుీలకు గోదాన ఫలం దకుకతుంది. అపపటిన్యంచి
గోవులు పూజ్నీయమల బ్రహామండమలో వివిధ వరామలతో తిరిగాడు తునానయి.
గోప్రేక్షేశ్వర్ లింగానిన కాశి లో గౌరిశ్ంకర్ లింగం అని కూడా ప్పలుసాీరు. ఈ మందిరం
కాశీలోని బిర్ణా హౌస్ లోని బిర్ణా సంసృత విదాాలయం దగగరునన డోర్ నం. కే-4 /24 , లాల్
ఘాట్ దగగర దరిశంచుక్టవచుి. భకుీలు రిక్షాలో గాయ్ ఘాట్ అనే ప్రదేశనికి వళిా, అకకడిన్యండి
నడిచి ఈ మందిర్ణనిన చేరుక్టవచుి. లేదా పడవలో లాల్ ఘాట్ వరకు గంగానది లో వళిా ,
అకకడ మెటెాకిక మందిర్ణనిన చేరుక్టవచుి. కాశీలో గోదాన ఫలితం కావాలన్యకునే వాళ్లళ,
తపపక ప్రయతన పూరవకంగా దరిశంచి పూజంచాలిసన మహా మహిమానివతమైన లింగం
గోప్రేక్షేశ్వర లింగం.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
56
మహాచతుషషష్టోక్టటియోగినీగణస్నవిత్య
.....గొట్టోమకకల వి. అపాపర్ణవు (M):9959976688
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
57
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
58
స్త్ర. భారగవ శ్రమ, నాాయవాది, తలిా శ్రీమతి చేరువేల భారతీ దేవి గారు
ప్రవ్రుతిీ: ఆధ్యాతిమక చింతన, కవితలు, వాాసాలు వ్రాస్త్ర హిందూ ఆధ్యాతిమకతన్య
ప్రజ్లలో వాాప్పీ చేయ సంకలపం. హిందూ సంసృతి కిాషోమైన సంసృత భాషలో
వుననది దానిని మనం అందుక్టలేకపోతునానమ అన్యకునే మమక్షువులకు
సరళ్మైన, సాధ్యరణమైన భాషలో నితాం మనం చూస్న ఉపమానాలతో అందరికి
మన ఆధ్యాతిమక సంపద పంచాలననది దేాయం.
(మొ): 9848647145 - హైదర్ణబాదు
దేమడు
దేమడు అనగానే ఒకొకకకళ్లళ ఒకొకకక విధంగా చెపుతుంటారు. దానికి కారణం ఎవరు ఏమి
చెప్పపనా అనిన కూడా దేమడి గురించే కాబటిో. " మహరిష మతయశ్ి బినానైః " అనే నాన్యడి
నన్యసరించి మేధ్యవులన వారు వారి అన్యభవంతో గాంచిన దానిని వకాకణిస్తీ వుంటారు.
కాబటిో దేనిని మనం కాదనలేమ. కానీ ప్రతిదానిని పరిశీలించి చూస్త్రనప్పుడు మాత్రమే మనకు
యధ్యరాం గోచరమవుతుంది.
దేమడి లక్షణాలు ఏమిటి?
దేమడు నామ (పేరు) రూప (ఆకారం) గుణ (లక్షణం) మలు లేని వాడు. అంతే కాక కాలంలో
లేని వాడు (శశ్వతుడు). ఇప్పుడు ఈ విషయాలనీన కూలంకషంగా చూదాిమ.
మనం చూస్న ఈ చర్ణచర జ్గతుీలో మనకు కనబడే ప్రతి దానికి ఒక నిరిిషోమైన రూపం
ఉండటం వలన వాటిని చూస్త్ర గురుీంచ గలుగుతునానం. మనం గురిీంచుక్టటానికి ప్రతి దానికి
ఒక పేరు ప్డుతునానమ. మనకు ప్రతాక్షమగా ఏదీ తెలియకపోయినా ఒక పేరుతో ఒక
వసుీవున్య గురుీ పటోగలుగుతునానమ. మనం చూసుీనానమ కాబటిో అది మనకు గోచరిసుీంది.
దానినే ప్రతాక్షమ అంటామ. మనకు ప్రతాక్ష జాానం కలిగినది ప్రతిదీ వికారం చెందేది అంటే
మారుప చెందేది. మారుప మూడు రకాలు
1)జ్ననం (ఆది) అంటే మనం చూస్న ప్రతి వసుీవు కానీ మనిష్ట కానీ లేక ఏ ఇతర జ్ంతువు కానీ
ఏదో ఒక రోజు జ్నిమంచి వుననదే.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
59
2) వికారం(మధా) అంటే మనం చూస్న ఈ దృశ్ామాన జ్గతుీ అంత్య మారుప చెందుత్త వుననది.
నినన చూస్త్రంది నేడు లేదు. అంటే నినన చూస్త్రంది మనకు ఈ రోజు కుడా కనపడుతుననది కానీ
ఎంతో కొంత మారుప చెంది కనబడుతుననది. నినన మనకువితీనంగా గోచరించింది భూమిలో
నాట గానే రండు మూడు రోజులలో మొలకగా కనబడుతుననది. తరువాత లతగా చెట్టోగా
ప్రగటం చూసుీనానం. ఈ ప్రుగుదల ఒకక మొకకలకే కాదు అనిన ప్రాణులలో చూసుీనానం. మరి
నిరీ్వుల విషయంలో వాటి రూపాలు కాలాంతరంలో మారటం చూసుీనానమ. కొనిన తవరగా
మారుప చెందవచుి కొనిన ఆలసాంగా మారుప చెందవచుి. కానీ మారుప చెందటం మాత్రం సతాం.
3) మరణం (అంతం.) మారుప చెందిన ప్రతిదీ నశించిపోవటం చూసుీనానం ఇదే అంతం. జీవులు
ప్రాణాలని క్టలోపయి మరణిసుీనానయి. మరణానంతరం జీవ రహిత శ్రీర్ణలు పంచ
భూత్యలలో కలస్త్ర పోతునానయి. నిరీ్వులు నితాం ప్రకృతిలో అనేక రసాయనిక చరాలు చెంది
వాటి ఉనికి క్టలోపయి పంచభూత్యలలో ఐకాం అవుతునానయి. ఉదా : మనం ఒక కారు
చూశం. అది కొంత కాలం కారు రూపంలో వుంది పయనిస్తీ ఉంట్టంది. తరువాత దాని
యంత్ర సామాగ్రి అంత్య చెడిపోయి దాని లక్షణానిన (నడిచే సవభావం) క్టలోపతుంది. చివరకు
పూరిీగా తుప్పు పటిో రూపానిన కుడా క్టలోపతుంది. ఈ ప్రక్రయ జ్రగటానికి కొనిన సంవతసర్ణలు
పటోవచుి కానీ నశించక మాత్రం ఉండదు. మనం చూస్న ఈ దృశ్ామాన జ్గత్ మొతీమ
నశించేదే "ఏతత్ దృశ్ాం తత్ నశ్ాం " కనబడేది ప్రతిదీ ఏదో ఒక రోజు నశించి పోయ్యదే. దీనిన
బటిో మనకు గోచరించేది ఏమిటంటే ఈ జ్గతుీ శశ్వతమ కాదు అని.
దేమడి సవభావం: మనం ఈ జ్గతుీన్య పరిశీలిస్నీ అది మనకు ఆది, మధా, అంత్యలతో
గోచరిస్తీ వుననది. మనం మందే చెప్పుకునానం దేమడు ఆది మధా అంత రహితుడు అని.
కాబటిో దేమడు మనకు కనపడడు ఎందుకంటే కనపడేవి అనిన కూడా ఫై మూడు లక్షణాలు
కలిగినవి. ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు లేవో అటిో దేమడు మనకు కనపడటానికి ఆసాకరం
లేదు. దేమడు కనపడితే, దేమడే కాదు.
ఇతిహాసాలు పరిశిలిస్నీ మనకు ఒక విషయం గోచరిసుీంది. అది ఇకకడ తెలుసుకుందామ.
ర్ణమాయణంలో మనకు ర్ణవణబ్రహమ గారు తపపసుస చేస్నీ పరమ శివుడు ప్రతాక్షమయి వర్ణలు
ఇచిినట్టా తెలుసుీంది. ఇది త్రేత్యయుగం. ఆ తరువాత దావపర యుగంలో భారతంలో పాండవ
మధామడు ఐన అర్న్యలవారు ఇంద్రకీలాద్రి మీద తపపసుస చేస్నీ పరమ శివుడు ప్రతాక్షమై
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
60
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
61
నాస్త్రీక వాదం : నాస్త్రీకులు దేమడు లేడు అని వాదిసుీనానరు. వారికి ఒక స్తటి ప్రశ్న. మనం
రోజూ చూస్న జ్ంతువు కానీ లేక మనిష్ట కానీయండి మరణించిన కొదిికాలానికే క్రుళ్ాటం
(decompose) చూసుీనానమ. కొనిన బాాకీోరియాలు ఆ శ్రీర అవయవాలు తినటం వలన ఆ
కళ్యబరం క్రుళ్లళ తుననది అని సైన్యస చెపుతుననది. అది నిజ్మైతే మరి ఆ జ్ంతువు లేక మనిష్ట
జీవించి వుననప్పుడు క్రుళ్ా కుండా కాపాడుతుననది ఎవరు? ఈ ప్రరశ్నకి సరైన సమాధ్యనం ఎవరు
చెప్పుత్యరు. ఇది మన శసాినికి అంతు చికకని ప్రశ్న. జీవి బ్రతికి ఉండటానికి ప్రాణం కారణం అని
అంట్టనానరు. ఐతే మరి ఆ ప్రాణం ఏమిటి? మనకు కనపడదు. ఎందుకు? కనపడని దానిని
నమమటం ఎందుకు?. సరే నమమదామంటే దానికి ప్రమాణం ఏమిటి?ఏదైనా ఒక పని
జ్రగాలంటే ఆ పని చేస్న వాడు ఉండాలి. ఆ పని ఆ చేస్నవాడి నైపుణాం మీద మాత్రమే
జ్రుగుతుంది. ఒక భవనం నిరిమంచాలంటే భవన నిర్ణమణ ఇంజ్నీరు మాత్రమే పని చేయాలి.
అదే ఒక యంత్రం నిరిమంచాలంటే యంత్ర నిర్ణమణ ఇంజనీర్ వలానే సాధాం అవుతుంది. అలానే
ఒక రుచికరమైన ఆహార పదారధం వండాలంటే వంట చేయగల వంట వాని వలానే సాధాం
అవుతుంది. ఈ రీతిగా ఒకొకకక పని చేయాలంటే ఆ పనిలో ప్రావీణాం వుననవారు మాత్రమే
చేయగలరు. ఒక పని చూస్త్రన వానికి ఆ పని చేస్త్రన వాడు కనపడవచుి లేక కనపడక పోవచుి
కానీ ఆ పని మాత్రం కనపడుతుననది. ఏప్పుడో వందల సంవతసర్ణల క్రతం నిరిమంచిన
దేవాలయాలు ఇపపటికీ మనకు గోచరిస్తీ వునానయి నిజానికి ఆ కళాఖ్ండాలన్య నిరిమంచిన
కళాకారులు ఎవరో మనకు తెలియదు. వాళ్ళ పని (work) మాత్రం మనకు కనపడుతుననది.
దీనిని బటిో మనం తపపకుండా నమమ వలస్త్రన విషయం ఏమిటంటే ఎప్పుడైతే పని వుననదో
అప్పుడు పని చేస్త్రన వాడు కుడా ఉండి ఉంటాడు. ఆ పనివాడు వునానడని నిరూపణే అతన్య
చేస్త్రన పని. కాబటిో నియతి మనకు గోచరిసుీంది కాన నియంత వుండివుండాలి. మనమందు
వునన ఈ దృక్ గోచర్ణనిన నమమక పోవటం కేవలం అవివేకం మాత్రమే అవుతుంది. మనం చూస్న
ఈ జ్గతుీ మొత్యీనీన మనం సృష్టోయ అని అంట్టనానమ అంటే ఇది సృష్టోంచబడినది. అంటే ఎవరో
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
62
ఒకరు సృష్టోంచింది అని అరధం. ఆ సృష్టోంచిన వాడే సృష్టో కరీ. ఆ సృష్టో కరీ ఎవవరననదే మన
ఋషుల పరిశోధన. అతనికే మనం ప్టిోన పేరు దేమడు. దేమడు అనగానే పురుష శ్బిం
కాబటిో పురుషుడు అని అన్యక్టవచుి. కానీ దేమడు స్టి పురుష భేదం లేని ఒక అదివతీయ శ్కిీ
అందుకే ఈ ప్రపంచం కనాన భిననం అని మనం అన్యకుంట్టనానమ. ఈ ప్రపంచం ద్ధవత ప్రపంచం
కాబటిో స్టి పురుష విబ్జధం కనపడుతుననది.
ఆస్త్రీక వాదం: ఇక ఆస్త్రీకులు తమ మందునన ప్రపంచానిన చూస్త్ర దాని కారణమైన
దానినవతకటానికి వేల సంవతసర్ణలన్యండి ప్రయతిన్యసునానరు. మన దేశ్ంలో ఋషులు వారి
జీవిత కాలానిన వచిించి ఎనోన పరిశోధనలు చేస్త్ర ఎనోన విషయాలన్య తెలుసుకునానరు. ఆ
ప్రకారం వలువడా జాానమే మన వేదాలు, ఉపనిషతుీలు, ఇతిహాసాలు మరియు పుర్ణణాలు.
ఇంత ప్ది వాజ్ామయం వునన ధరమం ఈ భూమి మీద మరొకటి లేదు అంటే అతిశ్యోకిీ కాదు. ఆ
కారణ భూతమైన శ్కిీని దారశనికులు తమ తమ జాానంతో ఒకొకకకరు ఒకొకకక విధంగా
తెలుసుకొనానరు. ఆలా తెలుసుక్టటంతో విభినన దేవి దేవతలు, మత్యలు ఏరపడాాయి. ఇలా
ఏరపడటం మంచిదే కానీ ఎప్పుడైతే వేరు వేరు మత్యలు, విశవసాలు జ్నాల మధాన వచాియో
అప్పుడు నా దేమడు గొపప అంటే నా దేమడు గొపప అనే వివాదం తలయెతిీనది. వీటి
పరావసానమే మత్యల మధా పోరు. నిజానికి అందరికి వుననది ఒకే ఒక దేమడు. ఆ విషయం
తెలుసుక్టక భినన భావాలతో వివాదాలు కొని తెచుికుంట్టనానరు.
మత వాదం: ఒక జాాని తన సాధనతో తెలుసుకొని ఏర్ణపట్ట చేస్త్రందే మతమ. నిజానికి మతం
ఏదైనా అది సరవ మానవులకు ఆచరణ విధంగా అన్యసరణీయంగా ఉండాలి. ఒకొకకక మతం
ఒకొకకక ప్రాంత్యనికి చెందింది అయి వునాన నేటి కాలంలో రవాణా సౌకరాం వృదిధ చెందటంతో
ఈ మత్యల వాాప్పీ కుడా ప్రపంచమంత్య ప్రిగింది. దాని వలా మానవులు సంసాకరం
మరచిపోయి సంచరిసుీనానరు. మత్యలు ర్ణజ్కీయమతో మడి వేస్త్ర ర్ణజ్కీయ నాయకులు
తమ ప్రాబలాం ప్ంచుకుంట్టనానరు. ఇలా ప్రతిదీ వివాద హేతువు అవుతునానయి. మన్యషులు
కొనిన సందర్ణభలలో మానవతవం మరచి ప్రవరిీసుీనానరు. వీరంత్య నిజానికి దేమడనే
మసుగులో తమ పబాం గడుపుకునే సంసాకర హీన్యలు. మీ దేమడి విగ్రహాలకి అపచారం చేస్నీ
మీ దేమడు ఏమి చేసాీడు అని పరదేశ్ మత్యవలంబులు అనటం మనం చూసుీనానమ. వాళ్ాకి
దేమడు నాకు వేరుగా నీకు వేరుగా లేడని తెలియదు, అది మూరఖతవం. నిజానికి ఈ మాటలు
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
63
అనే వానికి దేమడి మీద నమమకం లేదనే చెపాపలి. దేవతవం మీద విశవసం వునన వారు `ఏకం
సత్` అని తెలుసుక్టగలుగుత్యరు. నిజానికి వీళ్ా మూరఖపు ప్రవరీన సతా దరశనానికి చాలా
దూరంగా ఉంట్టంది. వాళ్ళకి సతా దరశనమ్ గూరిి గాని దానిని సాధించాలనే భావన కానీ
ఉండదు. కేవలం తమ మతం గొపపది అనే మూరఖ భావం ఉంట్టంది. ఇతర మతసుీలన్య తమ
మత్యనికి మరిి తదావర్ణ పర దేశల న్యండి ధన సమపార్న చేయటమే వారి ధ్యాయం. ఇలాంటి
వారి వలా వారు నమేమ మత్యనికి మరియు ఇతర మత్యలకు తీరని నషోం వాటిలుాతుంది. అది
గమనించే స్త్రాతిలో లేని మూరుఖలు వాళ్లళ. స్తరా చంద్రులు మనకు నితాం కనిప్పంచే వాళ్లళ.
వాళ్ాకి నీ మతం నా మతం అని భేదం లేదు. ఎవరైనా పూజంచాలి ఎందుకంటె స్తరుాడు లేనిది,
చంద్రుడు లేనిది ఈ జ్గత్ లేదు. మతం అనేది విశవసం. విశవసం నిరూపణకు దొరకక
పోవచుి లేక దొరకకనూ పోవచుిన్య. కానీ భగవంతుడు ఈ విశవసాలకు అతీతుడు.
హిందువులు విగ్రహార్ణధకులా: హిందుతవం అనేది ఒక మతం కాదు. ఎందుకంటె మనం మతం
అనేది ఒక జాాని (ప్రవరీ) తన సాధనతో, అన్యభవంతో ఏర్ణపట్ట చేస్త్రన విధ్యనంగా పైన చూశం.
హిందుత్యవనికి ఒక జాాని (ప్రవరీ) అని ఎవవరూ లేరు. ఇక మత గ్రంథం విషయానికి వస్నీ
ఒకొకకక మత్యనికి ఒక, ఒకే ఒకక మత గ్రంథం ఉండటం చూసుీనానమ. అది ఏ మతం అయినా
కానీ. పైన పేరొకననట్టా హిందూ ధర్ణమనికి ఎనోన ఎనెననో ఆధ్యాతిమక గ్రంథాలు వునానయి. వాటికి
అన్యబంధంగా మహరుషలు, యోగులు వ్రాస్త్రన టీకాలు, భాషాాలు వునానయి. హిందుతవం
అనేది అనేక వేల సంవతసర్ణలన్యండి ఆచరిసుీనన ఒక మహోననత సంప్రదాయం, ఆచారం,
పదధతి. ప్రపంచంలో వునన అనిన మత్యల ప్రధ్యనాంశలన్య మనం హిందూ గ్రంథాలలో ఎకకడో
ఒక చోట చూడ గలం. ప్రపంచంలో వునన జజాాసులందరూ ఈ రోజు హిందూ ధరమం వైపు
ఆసకిీని చూపుతునానరు. భగవంతుని యథారధ తత్యవనిన తెలియ చేస్త్రంది హిందూ ధరమం
మాత్రమే. పైన దేమడి లక్షణాలన్య చూశం. కాబటిో దేమడు విగ్రహాలలో వుండే ప్రసకిీ లేదు.
మరైతే విగ్రహార్ణధన ఎందుకు? యిది ఒక ప్ది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధ్యనం తెలియక ఎంతో
మంది హిందువులు విగ్రహార్ణధకులు అని చెపపటమే కాదు, విమరిశసుీనానరు. విగ్రహార్ణధన
చేయటానికి గల కారణం. మనసుస చంచలతవం కలిగి వుననది కావున నిరుగణోపాసన తో సుదీరఘ
సాధన వలా మాత్రమే సాధామవుతుంది. కాబటిో చంచలమైన మనసుసని స్త్రార పరచటానికి
ఏర్ణపట్ట చేస్త్రన ప్రక్రయయ్య ఈ విగ్రహార్ణధన.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
64
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
65
అదే విధంగా కేవలం కలెకోర్ గారితోనే అయ్యా పని అయితే అప్పుడు కానీ కలెకోర్ గారిని కలవవు.
అదే మాదిరిగా మనకు దేమడికి సంబందించిన శఖ్లు ఏర్ణపట్ట చేశరు. అవి ధనానిక్టసం
లక్ష్మి దేవి, చదువుకి సరసవతి దీవి. ధర్ణానికి దుర్ణగ దేవి. అలానే విఘానలన్య తొలగించటానికి
గణపతిని. ఈ విధంగా మనకు వేరు వేరు క్టరికలన్య తీరిటానికి వేరువేరు దేవతలు వునానరు.
అదే నీకు కైవలాం కావాలంటే ఆ పరబ్రహమయ్య శ్రణాం.
పూజంచేటప్పుడు శుచిగా ఉండటం ఎందుకు. : పూజ్ అనేది మానస్త్రక ప్రక్రయ అంటే మనసుసతో
మాత్రమే మనం దేవి దేవతలన్య ఆర్ణధిసాీమ. ఆలా ఆర్ణధించాలంటే మనసుస నిరమలంగా
ఉండాలి. ఎప్పుడైతే శ్రీరం పరిశుభ్రంగా ఉంట్టందో అప్పుడు మనసుసకూడ పరిశుభ్రంగా
ఉంట్టంది. కాబటిో పూజంచే వారు విధిగా సాననం చేస్త్ర పరిశుభ్రమైన వసాిలన్య ధరించి పూజ్కు
కూరోివాలి. హైందవ సంప్రదాయం ప్రకారం విగ్రహార్ణధన అనేది 16 ఉపచార్ణలతో
ఉంట్టంది. అందుకే షోడచోపచార పూజ్ అంటారు. 16 రకాల ఉపచార్ణలతో దేవత్యర్ణధన
చేయటం అని అరధం. పూజ్ చేస్నటప్పుడు చేతులు పుషాపలు, అక్షింతలు, పత్రి, తోయం (నీరు) తో
వినియోగించి అరిిసుీంటే, కళ్లళ ఆ దివా మంగళ్ విగ్రహానిన (రూపానిన) చూస్తీవుంటే చెవులు
మంత్రాలు లేక నామాలు వింటూవుంటే మనసుస అనిన విధ్యల ఆ దివా మంగళ్ మూరిీని సమరిస్తీ
ఉంట్టంది. అంటే పూజ్ చేస్న భకుీడు తన పంచేంద్రియాలన్య దేమడి మీదనే లగనం చేస్త్ర
అరిిసాీడు. తదావర్ణ త్రికరణ శుదిధ సాధిసాీడు. ఈ రకమైన ఆర్ణధన ఏ ఇతర మత్యలలో మనం
చూడలేం.
హిందూ ధరమం అతాంత ప్రాచ్ఛ్నమైనది, ప్రశ్సీమైనది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొతీం
హిందుతవం వైపు మొగుగ చూపుతునానయి మోక్షమార్ణగనినచూప్టిోన ఏకైక దరమం హిందూ
ధరమం. దేమడిని సహేతుకంగా చెప్పపంది హిదూతవం. దేమడు ఒక నమమకం కాదు ఒక నిజ్ం.
ఓం శంతి శంతి శంతిైః
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
66
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
67
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
68
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
69
Sun enters the sign Libra on 17th and transits for the rest of the period.
Mars re-enters Pieces on 4th October and transits for the whole month.
Mercury on transit in Libra from 1st will turn retrograde on 15th.
Jupiter transits Sagittariius for the whole month.
Venus transits in Leo from the beginning and enters Virgo on 23rd October.
Saturn transits the sign Capricorn for the whole month.
Rahu / Ketu transits Taurus and Scorpio respectively for the whole month.
Uranus on retrogression in Aries for the whole month.
Neptune transits on retrogression the sign Aquarius for the whole month
Pluto remains in Sagittarius and turns direct on 5th.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
70
అంతరిక్ష విశేషాలు-1
మన విశ్వం – పరిచయం:
విశ్వం విశలమై ఎలాప్పుడూ
మారుత్త ఉంట్టంది. దీనిలో
గ్రహాలు,నక్షత్రాలు,
నక్షత్రవీధులు,అంతరిక్ష పదారాం
మరియు శ్కిీ అనీన ఉంటాయి.
ర్ణత్రి ఆకాశనిన చూస్నీ,
అంతర్ణళ్ం లో భూమి ఎంత
చిననదో మీరు గ్రహించగలరు. ఒక మిలియన్ భూమలు స్తరుాని లోపల ఇమడిబడగలవు .
మన సౌర వావసాలో స్తరుాడు నక్షత్రమే కానీ, మనం పాలపుంత అని ప్పలిచే ఒక నక్షత్ర
మండలం లోని 100 బిలియనా నక్షత్రాలోా ఒకటి. మన సౌర వావసా గెలాకీస కేంద్రం న్యంచి
సుమారు 2/3 మారగం లో ఉంది.
నక్షత్ర మండలాలు (Galaxies )
మన గెలాకీసలోని చాలా నక్షత్రాలచుటూో పరిభ్రమిసుీనన వాటిలో గ్రహాలు కూడా ఉండవచిని
ఖ్గోళ్ శసివేతీలు భావిసుీనానరు. సమకాలీన ఖ్గోళ్ శసింలో, ఒక నక్షత్రమండలం మొతీం
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
71
ఓరియాన్ అనేది ఖ్గోళ్ భూమధారేఖ్పై ఉనన ఒక ప్రమఖ్ నక్షత్ర మండలం మరియు ఇది
ప్రపంచవాాపీంగా కనిప్పసుీంది. గ్రీకు పుర్ణణాలలో ఒక వేటగాడు అయిన ఓరియాన్ పేరు మీద
దీనికి ఈ పేరు ప్టాోరు. నాసాకు చెందిన స్త్రపట్ర్ స్నపస్ టెలిస్తకప్ (వైట్ బాక్స) దావర్ణ సరేవ
చేయబడిన ఓరియాన్ యొకక ఖ్డగం దగగర ప్రాంత్యనిన దిగువ పటం వరిాసుీంది. ఎడమవైపున
కనిప్పంచే-కాంతి దూరదరిశని న్యండి వీక్షణ మరియు కుడివైపున ఉనన వీక్షణ పర్ణరుణ కాంతిని
(IR) చూప్పసుీంది. రండు ప్రతిబింబ చిత్రాలలోా ప్రకాశ్వంతమైన సాపట్ ఒరియాన్ నెబుాలా,
భారీ సాోర్ మేకింగ్ ఫ్లాకోరీ కనిప్పసుీంది. విడి గెలాకీసలు కాసోరుాగా ఏరపడత్యయి.
గెలాకీస కాసోరుా స్తపర్ కాసోరుాగా ఏరపడత్యయి. విశ్వంలో 100 బిలియన్ లకు పైగా నక్షత్ర వీధులు
ఉనానయని శసివేతీలు అంచనా వేసుీనానరు. విశ్వం యొకక ఈ లోతైన క్షేత్ర వీక్షణన్య హబుల్
స్నపస్ టెలిస్తకప్ దావర్ణ తీసుకునానరు. ఈ " Hubble Deep Field " చిత్రంలో నాలుగు చాలా
చినన మొతీంలో తపప, మిగిలినవనీన మొతీం గెలాకీసలు, ప్రతిదీ 100 బిలియన్ నక్షత్రాలతో
ఉంటాయి.
మన సౌరవావసాలో మధాసాంలో ఒక మధాతరహా నక్షత్రం, నాలుగు చినన లోపలి ర్ణకీ
ప్రపంచాలు, నాలుగు ప్ది వాయు బాహా ప్రపంచాలు ఉనానయి. ఇది 4.6 బిలియన్
సంవతసర్ణల క్రతం ఏరపడిన గురుత్యవకరషణ శ్కిీ తో ఏరపడిన ఒక ప్ది అంతరనక్షత్ర మేఘం
వాయువు మరియు ధూళి.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
72
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
73
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
74
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
75
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
76
కుజునిపై వుంటే ఈ వాాధి నయమవుతుంది. కాబటిో ర్ణహు, కుజ్, చంద్ర వృశిిక ర్ణశుల
సంబంధం అషోమాంశ్లో పరిశీలించాలి.
ర్ణశిచక్రంలోని షషాఠధిపతికి కేతువుతోగాని, బుధునితో గాని, అషోమాంశ్ చక్రంలోని
అషోమాధిపతితోగాని అషోమాంశ్లో సంబంధం వుంటే దీరఘకాలిక వాాధులు సంక్రమిసాీయి.
అషోమాంశ్లో వృశిికర్ణశి లేక శుభదృష్టో కలిగిన కుజుడు బలం కలిగి వుంటే వాాధిని నియంత్రణ
చేయవచుి.
ర్ణశిచక్రంలో శ్ని కేతువుతో యుతి చెంది చతురా భావంలో కుజ్ నవాంశ్లో ఉండి గురుడు
పాపగ్రహ ప్రభావితుడైతే టూామర్, అలసర్ లేక కాానసర్ వాాధులు వచేి అవకాశ్ం ఉంట్టంది.
శ్ని కేతువులు ర్ణశిచక్రంలో లేక అషోమాంశ్లో 6 లేక 7 లేక 12వ భావంలో వుంటే కూడా పై
వాాధులు వచేి అవకాశ్ం ఉంది.
హృద్రోగాలు:
కాలపురుషునికి చతురార్ణశి అయిన కర్ణకటకం ఛాతీని స్తచిసుీంది. కుజుడు బుధ నక్షత్రమైన
ఆశేాషలో నీచ పందుత్యడు. కాబటిో అనిన గ్రహాలలో బుధుడు సమసాాతమకమైన గ్రహం. బుధుడు
సహజ్ షషాఠధిపతి కూడా.
అషోమాంశ్ చక్రంలో బుధునితో గానీ, కుజునితో గానీ, కర్ణకటకంలో గానీ చతురాభావంలో
గానీ శ్నికి సంబంధం వుంటే హృద్రోగం వచేి అవకాశ్ం ఉంది.
ఇతర ప్రమాదకర వాాధులు:
అషోమాంశ్లో శ్ని దివతీయాధిపతితోగానీ, అషోమాధిపతితో గానీ యుతి చెందితే ఆ జాతకుని
మరణం హృద్రోగం వలన సంభవించవచుి.
అషోమాంశ్లో శ్ని లగనంతో గానీ అషోమంతో గానీ సంబంధం కలిగి వుంటే పక్షవాతం
ర్ణగలదు. బుధుడైతే నర్ణల సమసాలు ఇసాీడు.
ర్ణశిచక్రంలోని అషోమాధిపతి, అషోమాంశ్ లగనం మరియు బుధుడు అషోమాంశ్లో సంబంధం
కలిగి వుంటే పారికనసన్ వాాధిని స్తచిసుీంది.
దావదశంశ్ : డి-12
ప్రతిర్ణశిలో 12 దావదశంశ్లు ఉంటాయి. కాబటిో ప్రతి దావదశంశ్ నిడివి 2 డిగ్రీల 30
నిమషాలు.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
77
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
78
త్రింశంశ్:
ఒక ర్ణశిలో 30వ భాగం త్రింశంశ్. పూరవజ్నమలో చేస్త్రన కరమ ఫలితంగా వాకిీకి కలిగే అరిషాోలు ఈ వరగ చక్రం
దావర్ణ తెలుసుక్టవచుినని పర్ణశ్ర మహరిష స్తచించారు.
16 వరగ చక్రాలన్య 5 సాాయిలోా విభజంచారు.
ర్ణశి (డి-1) న్యండి దావదశంశ్ (డి-12) వరకు భౌతిక పరిధి (Physical)
డి-13 న్యండి చతురివంశంశ్ (డి-24) వరకు చేతనాపరిధి (Conscious)
డి-25 న్యండి డి-36 వరకు అంతైఃచేతనా పరిధి (Sub – conscious)
డి-37 న్యండి డి-48 వరకు విశేష చేతనాపరిధి (Super-conscious)
డి-48 న్యండి డి-60 వరకు విశ్వచేతనా పరిధి (Supra-conscious)
49 50 51 52 53 54 55 56 57 58 59 60 5వ పరిధి
37 38 39 40 41 42 43 44 45 46 47 48 4వ పరిధి
25 26 27 28 29 30 31 32 33 34 35 36 3వ పరిధి
13 14 15 16 17 18 19 20 21 22 23 24 2వ పరిధి
01 02 03 04 05 06 07 08 09 10 11 12 1వ పరిధి
అనగా 12 వరగ చక్రాలు చొప్పున ఒకొకకక పరిధిలో ఉంటాయి.
అంతైఃచేతనా పరిధిలోని త్రింశంశ్ భౌతిక పరిధిలోని షషాఠంశ్న్య స్తచిసుీంది. కాబటిో
వాాధులన్య అరిషాోలన్య, శరీరక మానస్త్రక బలహీనతలన్య పరిశీలించడానికి త్రింశంశ్
ఎంతో అవసరం.
కుజ్, శ్ని, గురు, బుధ, శుక్రులకు మాత్రమే త్రింశంశ్ అధిపతాం ఉంది. రవి చంద్రులకు
త్రింశంశ్ అధిపతాం లేదు.
త్రింశంశ్ అధిపతుల వివర్ణలు
త్రింశంశ్ అధిపతి అధిదేవత తతీవం బలహీనత
కుజ్ అగిన అగినతతవం మాంసం
శ్ని వాయు వాయుతతవం మదాం
గురు ఇంద్ర ఆకాశ్తతవం మద్ర
బుధ కుబ్జర భూతతవం మతసయం
శుక్ర వరుణ జ్లతతవం మైధునం
త్రింశంశ్ అధిపతి పూజంచవలస్త్రన దేవత ఉపచారం బీజ్మంత్రం
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
79
సపాీంశ్ (డి-7):
సంత్యనానికి సంబంధించిన అంశలన్య సపాీంశ్లో పరిశీలిసాీరు. సంత్యన హీనత మరియు
తగిన శంతిప్రక్రయలు ఈ అంశ్చక్రంలో స్తచించబడత్యయి.
ఒక ర్ణశిని (30 డిగ్రీలు) 7 సమాన భాగాలుగా చేస్నీ ఒకొకకక భాగం ఒక సపాీంశ్ అవుతుంది.
బ్జస్త్ర మరియు సరి ర్ణశులలో సపాీంశ్లకు ఈ క్రంది విధంగా ఆధిపత్యాలుంటాయి.
బ్జస్త్రర్ణశి: 1-క్షార, 2-క్షీర, 3-దధి, 4-ఘృత, 5-ఇక్షురస, 6-మధు, 7-శుదధజ్లం.
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
80
ర్ణశి-ద్రేకాకణ-నవాంశ్ల సంబంధం:
ఒక ర్ణశిలో మూడు ద్రేకాకణాలుంటాయి. ఒక ర్ణశిలో 9 నవాంశ్లుంటాయి. కాబటిో ఒక
ద్రేకాకణంలో 3 నవాంశ్లుంటాయి.
1 ర్ణశి (30 డిగ్రీలు)= 3 ద్రేకాకణాలు (10 డిగ్రీలు) = 9 నవాంశ్లు (3 డిగ్రీలు 20 ని.)
కాబటిో 1 ద్రేకాకణం = 3 నవాంశ్లు
బహుశ్ అందువలానే ఒక ర్ణశిలోని 9 నవాంశ్లకు మగుగరు అధిదేవతలన్య (దేవ,
మన్యషా, ర్ణక్షస) మాత్రమే పర్ణశ్ర మహరిష స్తచించి ఉండవచుి.
ద్రేకాకణం (10డి)
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
81
క1 క2 క1 క2 క1 క2
దావ1 దావ2 దావ3 దావ4 దావ1 దావ2 దావ3 దావ4 దావ1 దావ2 దావ3 దావ4
చాతుర్ణమసా వ్రతం
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
82
నవ రత్యనలు-1
స్నకరణ:ఫణిశ్రమ: 94408 48011
ప్రాచ్ఛ్న జ్యాతిషా శసి వేతీ శ్రీ వర్ణహ మిహిరుడు బృహత్ సంహిత గ్రంథమందు నవరత్యనల
గూరిి వివరించాడు.మతసయ పుర్ణణమలో రతన పరవత దానమ, రతన దేన్య దానమ,అనెడి
దానమల విషయమలో నవరత్యనల ప్రసకిీ కలదు. ప్రాచ్ఛ్న ఆయురేవద గ్రంథాలోాకూడా వీటి
వివరణ కలదు. రతన శసిం పేరిట ప్రతేాక అరుదైన గ్రంథాలు కూడా గలవు. ఋగేవద ప్రథమ
ఋకుకలో హోత్యరం రతన దాతమం అని రతన శ్బి ప్రయోగం కలదు. పూరవకాలం న్యండి
దురదృషాోలన్య తొలగించుటకు , శ్త్రువుల న్యండి రక్షణ పందుటకు, ప్రకృతి వైపరీత్యాలన్య
తట్టో కొన్యటకు రోగాలన్య నివారించు కొన్యటకు జాతి రత్యనలన్య ధరించుట వాడుకలో ఉంది.
గ్రహాధిపతి యైన స్తరుాని కాంతిలో ఏడు రంగులు ఉంటాయనే విషయం సైన్యస లో మరింత
లోతుకు పోయి ఆలోచించిన వారు, ప్రయోగాలు చేస్త్రనవారు గురిీంచారు. ప్రతి రంగులో
ప్రతేాకమైన సపందనలు, కంపనలు, విదుాదయసాకంత తరంగ దైరఘయమలు కలిగి ఉంటాయి.ప్రతి
రంగు అందరికి సరిపోదు కొనిన రంగులు నైసరిగక తత్యవలన్య రగుల్గకలుపుత్యయి. రంగులకి
తత్యవలు ఉనానయి.క్టపానికి ఎరుపు,శంత్యనికి తెలుపు.త్యాగానికి కాషాయమ,ఈరషయకు
పసుపు, అజాానానికి నలుపు,ఈవిధంగా ప్రాచ్ఛ్న్యలు రంగులకు తత్యవలన్య నిరేిశించారు. ఈ
విశ్వమంత్య రంగుల రంగేళిలో ఏరపడాదే. సపీ వరామలన్యండి సపీసవర్ణలు, సపీ ధ్యతువులు,
సపీ మరుతుీలు, సపీ దీవపాలు మొదలగు విశ్వ సృష్టో మౌలిక అంశలనీన ఏరపడాాయి.ఛాయా
గ్రహాలన ర్ణహు కేతువులు తపప సపీ గ్రహాలు సపీ వర్ణాలు కలిగి ఉనానయి. ఆయా గ్రహాలు
ఆయా రంగుల కిరణాలన్య, వాయువులన్య, తరంగాలన్య ప్రసరింప చేస్తీ ఉంటాయి. గ్రహాలు
ప్రసరింపజేస్న కిరణ సమదాయానిన బటేో నవరత్యనలు, నవ ఓషధులు నవ ధ్యనాాలుకలిపంప
బడాాయి .
మన శ్రీరమలో కల సపీ వర్ణాలోా ఒకదానికి లోపమ కలిగినప్పుడు తత్ సంబంధిత రోగమ,
విపరీత మానస్త్రక తతవమ, భావన ఏరపడుతుంది. తదావర్ణ అసీవాసీ పరిస్త్రాతులు ఏరపడత్యయి.
ఏరంగు లోపమ వలా విపరీత పరిస్త్రాతి ఏరపడిందో ఆరంగు కల జాతి రతనమ ధరించుట వలా,
ఆ రంగుకు ప్రతినిధి అయిన గ్రహమ యొకక ప్రభావమ తగుగతుంది. గ్రహాల స్త్రాతి గతులన్య
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
83
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
84
రంగు,ఎలకిరక్ మోటారు మీద అతాంత వేగమగా పరిభ్రమింప చేయుట వలా కానీ కండాకు
ప్రిజ్మ ఆపాదించుట వలా కానీ రత్యనలకు కల కాస్త్రమక్ కిరణాలన్య గురిీంప వచుినని శ్రీ
భటాోచారా గారు నిరూప్పంచారు.
ప్రాచ్ఛ్న కాలమ న్యండి ఏరంగు, ఏ శ్కిీ జాతి రత్యనలకు నిరాయింప బడిందో అవే అంశలు
నేటికీ అన్యసరించుట జాతి ర్ణత్యనలకుండే విశ్వ జ్నీనతన్య సపషోం చేసుీంది.అనిన దేశల వారు
జాతి రత్యనలన్య ధరించుట కలదు.వాటి మహతుీన్య గ్రహించుట కలదు.ధరించే వారికీ,రత్యననికి
మధా సైన్యస కు అందని కాంతి వలయబంధమ ఒకటి ఉందనే సతామ అందరూ
అంగీకరించారు,గ్రహాలకు గృహాలన్య గృహాలంకరణలన్య,ప్రీతి కరమైన వసుీ జాలానినశసాిలు
నిరాయించాయి.అందులో బాగంగానే గ్రహాలకు జాతి రత్యనలన్య కూడా నిరాయించారు.ఒకొకకక
గ్రహానికి ఒకొకకక జ్తిరతనమ నిరేిస్త్రంప బడినది. గ్రహాలు ప్రసరించే కిరణ జాలమ సారూపాత
పందేటట్టా నిరేిశ్మచేయబడినది .
అందుకు భిననమగా ధ్యరణ జ్రిగినప్పుడు విపరీత పరిస్త్రాతులు,పరిణామాలు
సంభవిసుీంటాయి.అనినటికనాన మఖ్ామగా ఏ రత్యననికైనా, ఆ లగానధిపతి సంబంధ జాతి
రతనమ తపపక ధరించాలి.సరవ శ్కుీలు లగనమలోనే ఇమిడి ఉంటాయి.లగనమంటే ఏమిటనే
భావన చాలా మందికి ఉంది. మనమ జ్ననమొందే కాలానికి స్తరుానికి అభిమఖ్మగా ఏ
ర్ణశి ఉంట్టందో ఆర్ణశే లగనమవుతుంది.దానికి సరిగాగ సపీమమలో ఉండే ర్ణశి సపీమ ర్ణశి
అవుతుంది .
రత్యనలకు కల కాస్త్రమక్ కిరణ శ్కిీ ఉషా శీతల తత్యవలన్య కలిగి ఉంట్టంది. పురుష గ్రహాలన రవి,
కుజ్,గురు గ్రహాల కాస్త్రమక్ కిరణాలన ఆరంజ్డ, ఎరుపు,పసుపు రంగులు ఉషా తతవమ కలవి,స్టి
గ్రహాలన చంద్ర,బుధ,శుక్ర ,శ్న్యలకాస్త్రమక్ కిరణాలన ,ఆకుపచి, ఇండిగో ,వైలెట్ రంగులు శీతల
తతవమ కలవి.ఈ కాస్త్రమక్ కిరణాలు ఇంద్రధనసుస లోన్య,గ్రహలోాన్య,ర్ణత్యనలోాన్య,సారూపాత
కలిగిఉంటాయికన్యక కృత్రిమంగా ఈ కాస్త్రమక్ కిరణాలన్య మానవశ్రీరమ లోనికి ప్రసరింప
చేయుట వలా రోగ నివారణ జ్రుగుతుందని శ్రీ భటాోచారా గారు నిర్ణధరించారు.అయితే ఈ
కాస్త్రమక్ కిరణాలు ఎకుకవగా ఎకకడ ఉంటాయనేది ప్రశ్న.గ్రహకిరణాలోాన్య,జాతి ర్ణత్యనలోాన్య
కావలస్త్రనంత ఉంటాయి.రత్యనలలో కల కాస్త్రమక్ కిరణ శ్కిీ అతాంత శ్కిీ వంతమై,కాల ప్రవాహ
గతిని తట్టోకొనే లాగా ఉంటాయి . (ఇంకా ఉంది.)
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి
85
పుసీక పరిచయం
సనాతన ధరమ పరిషత్ - శ్రీ కృషా గాయత్రీ మందిరం అక్టోబర్ 2020 – శ్రీ గాయత్రి