Professional Documents
Culture Documents
10 Ocober 2023 #Sree Gayathri
10 Ocober 2023 #Sree Gayathri
Sree Gayatri
అక్టోబర్ 2023
శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక – జ్యేతిష్ మాస పత్రిక
(తెలుగు – ఆాంగా మాధేమాం )
శుభాకాాంక్షలు
శ్రీ గాయత్రి పాఠక మహశయు లాందరికీ, శ్రీ గాయత్రి పత్రిక వాేసకరీ లాందరికీ,
ఇతర గ్రూప్ లలో పత్రికను చదువుతునన సభుేలాందరికీ, ఆ గ్రూప్ అడిమన్ లాందరికీ,
జయభారతి, అక్షర క్టటి గాయత్రి పీఠాం
గ్రూప్ ల ద్వవరా
నిస్సాారధాంగా దేశహితాం క్టరి నితేాం
శ్రద్వధసకుీలతో ధ్యేన-జప, యాగ-హోమాలు నిరవహిసీనన వారాందరికీ
విజయ దశమి
శుభాకాాంక్షలు
శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక-జ్యేతిష్ ఆన్లన్
ా ఉచిత
మాస పత్రిక
4
శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక - జ్యేతిష్ మాస పత్రిక
02 డా. ఫణి శరమ, ధవళేశవరాం: 80199 66999: ముాందుగా శ్రీ గాయత్రి ఆధ్యేతిమక
జ్యేతిష్ ఆన్లాన్ మాసపత్రిక పాఠకులాందరికీ శ్రీ కృష్ణణష్ోమి, శ్రీ వరస్త్రదిధ వినాయక
చవితి శుభాకాాంక్షలు. ఈ పత్రిక మొదలుప్టిో అప్పుడే 62 సాంచికలు
విజయవాంతాంగా పూరిీ చేస్త్రాంది అనేది చాల్ల ఆనాందకరమైన విష్యాం. 2024 లో
ఈన్ల 75 వ వజ్రోతావ ప్రత్యేక సాంచిక రాబోవడాం ఇాంకా ఆనాందకరాం. దేవతలను
ఆరాధాంచడానికి మూడు ప్రక్రియలు ఉాంటాయనేది సాంపాదకీయాంలో చక్గా
వివరిాంచారు. శ్రీ గరిమెళ్ళ సతేనారాయణ మూరిీ గారు రాస్త్రన సాందరేలహరి
లో స్సధకుడు చేసే స్సధనవలా గరుడ ప్రయోగాం వలా గరుతమాంతునితో సమానాం
అవుతాడు అనే శ్లాకము ద్వని తాతపరేము చాల్ల చక్గా వివరిాంచారు. అల్లగే
అమమవారి గురిాంచి కూడా శ్రీ సూకీాం వరణన గురిాంచి చెపపడాం కూడా చాల్ల
బాగుాంది.
అల్లగే వాట్ాఅప్ సేకరణ ఆయురాాయము ఆశీరవచనము వివరణ చక్గా ఉాంది.
దీనిన అరాాం చేసకునే ముాందుకు వళ్ాడాం చాల్ల ఉతీమాం. శ్రీ పీసపాటి గిరిజా
మనోహర శస్త్రి, రాజమహాంద్ర వాసీవుేలు శ్రీ జగదుగరు ఆదిశాంకరుల వారి తలిా
గారి అాంతిమ యాత్ర గురిాంచి చెపిపన విధ్యనము హృదయానిన హతుీకుాంది.
అల్లగే శ్రీ లక్ష్మీనరస్త్రాంహ వాటాప్ గ్రూపు నుాంచి సేకరిాంచిన మోక్షానిన ప్రస్సదిాంచే
మధురాాంతకాం పుణేక్షేత్రాం గురిాంచి చెపిపన విధ్యనము, వివరిాంచిన విధ్యనము
కళ్ళకు కటిోనట్టోగా ఉాంది. అతి తవరలో సవయాంగా వళ్లా రావాలి అనే క్టరికను
కలుగజేసోీాంది.
శ్రీ కిడాాంబి సదరశన వణుగోపాలాం గారు వ్రాస్త్రన ద్వవరక వివరణ, కృష్ణణష్ోమి
సాందరభాంగా మరొక్స్సరి ద్వవరకని తలుచుక్టవడాం ఆనాందకరాం. ఎాంత
6
అక్టోబర్ 2023 సాంచిక శ్రీ గాయత్రి - ముఖ చిత్రాంగా ఇాంకాలోపలి పేజీలో ప్రచురణరధాం,
వయుటకు ఫోటోలను పాంపమని ఆడగగానే ఈ క్రిాంది సభుేలనుాంచి సపాందన లభిాంచిాంది.
తాడిపరిీ సరోజ, ఆక్టాండి వాంకటేశవర శరమ,, కె. వణుగోపాల్, భువనేశవరి, జలసూత్రాం
ప్రస్సద్. ఎాంపిక చిత్రానిన వయడాం జరిగిాంది. అాందరికీ ధనేవాదములు.
8
సాంపాదకీయాం:
సనాతన ధరమాం
(శ్రీ గాయత్రి డెస్క్)
సనాతనము అాంటే మొదటి నుాంచి ఉననది. ఎపపటికీ నిలిచేది. Eternal. పరమాత్యమ కాదు
జీవాతమ కూడా సనాతనుడేనని శసిాం చాట్టతుననది. జీవభూతైః సనాతనైః అని భగవదీగత
(వద్వాంత పరిభాష్ణ వివరణము). తత్ సాంబాంధమైన ధరమమే సనాతన ధరమాం. అల్లగే హిాందూ
సనాతన ధరమాం’ అాంటూ ఏమీ లేదు. అది ‘సనాతన ధరమాం’ అాంత్య. ‘సనాతన’ అాంటే,
శశవతమైనదని అరధాం. శశవతాం అాంటే ఎపపటికీ ఉాండే సతేాం అని అరాాం. ఎపపటికీఉాండేది సరే,
ఎపపటి నుాంచి ఉాంది అాంటే, సృషిో ఆరాంభాం నుాంచి. సృషిో అనేది బ్రహమ చైతనేమే. కాగా ఆ
చైతనేమే తన మాయా ప్రభావాంతో గిరి, నదీ సముద్రాదికమైన బాహే ప్రపాంచాంగానూ పశు
పక్షి మనుష్ణేదికమైన జీవ ప్రపాంచాంగానూ మనకు భాస్త్రసీననది. ఈ ప్రపాంచాం
వికస్త్రాంచాలాంటే, ప్రవరీనా నియమావళ్ల అవసరాం. దీనేన ధరమాం అనానరు. సృషిో ఆరాంభాం నుాంచి
ఉననదీ, ఎపపటికీ ఉాండేదే కాబటిో సనాతన ధరమ మయిేాంది. ఇది కాల్లనుగతాంగా మారిపోదు.
ఇది ఎక్డ ఉాంట్టాంది ఎల్ల తెలుసీాంది అాంటే వద వాజామయాం ఆధ్యరాం. వద్వలతో బాటే
ఆవిరభవిాంచిాంది. వద్వలు, ఉపనిష్తుీలు, బ్రహమసూత్రాలు, భగవదీగత, పురాణలు,
ఇతిహాస్సలలో కథలుగా భగవాంతుని నుాంచి, దేవతలు, ఋషులు, మనుషులు, ఇల్ల మన ద్వకా
వచిిాంది. బాహే ప్రపాంచాంలో యాాంత్రికాంగా జరిగిపోత్త ఉాంట్టాంది. జీవ ప్రపాంచాంలో బుదిధని
ఉపయోగిాంచి, కొాంత ఆలోచన చేస్త్ర మనుషుేలు ధరమాం గురిాంచి తెలుసక్టగలుగుతునానరు.
ప్రకృతిలో వికృతి ల్లగా , సనాతన ధరామనిన ఆచరిాంచి నటాయిత్య సఖేాం. లేకపోత్య దుైఃఖాం.
సనాతన ధరామనిన ఒక్ మాటలో శసిాం అనానరు. మనకెప్పుడూ అాందుబాట్టలోనే ఉాంట్టాంది. ఏ
సాంశయాం వచిినా తీరిడానికి, అనేక మాంది పీఠాధపతులు, యోగులు, ప్రవచన కారులు,
పాండితులు, భకీ శ్రేషుులు ఉనానరు. ధరమ బదధాంగా జీవిాంచమని, ఎలాప్పుడూ సతేాం మాటాాడాలని,
నిష్ణ్రణాంగా ఎవరిని బాధప్టోకూడదని, ఒకరి విష్యాం ఇాంకొకరి వదా మాటాాడకూడదని,
ఎవరి సొముమ అపహరిాంచకూడదని, తనది కానిద్వనిని పొాందే ప్రయతనాం చేయకూడదని,
నితేాం భగవద్వరాధన చేయమని, సమాజ శ్రేయసా దృషిోలో ప్ట్టోక్టవాలని, వేకిీ కాంటే
సమాజమే మిననయని ఇల్ల ఎనోన చెబుతోాంది సనాతన ధరమాం. సనాతనాంలో లేని విష్యమే
11
లేదు. ప్రతి ఒక్ సాంశయానికి పరిష్ణ్రాం ఉాంది సనాతనాంలో. సరవ సాంగ పరితాేగులు ఇవనన
అనుసరిాంచారు. వారికి సమాజ శ్రేయసేా ముఖేాం. మనిషిపై మనిషి నియాంత్రణ క్టసమో,
సమానతవాం క్టసమో సాంఘాంలో ప్ట్టోకునన శిక్షాసమృతులు కావు ఇవి. ఎాందుకాంటే, చటాోలు
తరతరానికీ మారుత్తాంటాయి. అది వరే విష్యాం. మనాం మాటాాడేది చటాోల గురిాంచి కాదు,
మనాం మాటాాడేది ఎపపటికీ నిలిచి ఉాండే సనాతన ధరమాం గురిాంచి.
సనాతన ధరమాం అాంటే జీవితాం సాంతృపిీగా నడవటానికి అాంతర్తానాంగా ఉనన నియమాలు
మాత్రమే. ఎాందుకాంటే, ఆ నియమాలకి కట్టోబడి ఉాండకపోత్య మన జీవితాం సరిగాగ స్సగదు. ఈ
నియమాలు మన మీద ఆపాదిాంచినవి కావు, అవి మన ఉనికికి ఒక పునాది, ఒక ఆధ్యరాం. వీటిని
సరిగా అరధాం చేసకుాంటే, జీవితాం హాయిగా స్సగిపోతుాంది ఎాందుకాంటే, ఎల్ల ఉాండాలో
తెలిస్త్రాంది కనుక,, ద్వనికి కట్టోబడి ఉాంటారు కనుక.. అది తెలియకపోత్య మాత్రాం, అనవసరాంగా
కష్ణోలు పడవలస్త్ర వసీాంది.
ఏ సాంసృతీ కూడా ధరమాం గురిాంచి మనాం చూస్త్రనాంత లోతుగా ఆలోచిాంచలేదు. అాందుకే
మనాం, గొపపగా ‘హిాందూ సనాతన ధరమాం’ అని అాంటూ ఉాంటాము. హిాందు అనబడేది
భౌగోళ్లక గురిీాంపు. సనాతన ధరమాం ప్రతి జీవికీ వరిీసీాంది. ఎవరెక్డునాన, భారతీయులాందరికీ
వరిీసీాంది. సవధర్తమయులే కాదు, విధర్తమయులకు కూడా వరిీసీాంది. ఎాందుకాంటే ఈ
నియమాలు మన ప్రాథమిక జీవన ప్రక్రియకు మారగదరశకాలు.
హిాందూ ధరమాంలో కుల వివక్ష, వరణ వేవసా (Caste System) ఉాందని కొాంతమాంది ఆక్షేపణ.
ఇదేమిటో చూద్వాాం. చాతురవరణాంలో బ్రాహమణ, క్షత్రియ, వైశే, శూద్ర అని విభజన. సమాజాంలో
జీవన విధ్యనాం సలువుగా స్సగేాందుకు ఏరపరుచుకునన సలభేాం. శూద్రుడు అాంటే సాంస్స్రాం
లేని వేకిీ అని అరాాం. ఆ మాటకు వసేీ ప్రతి మానవుడు “జనామనా జాయత్య శూద్రైః" అని
పేరొ్నానరు. జనమతైః ప్రతి వాడు శూద్రుడే. తరువాత విదే వినయ సాంపనునడైత్యనే సాంస్స్ర
వాంతుడవుతాడు. ద్వనికి దివజతవమని పేరు. అాంటే రెాండు స్సరుా జనిమాంచిన వాడని అరాాం.
మొదటి జనమ భౌతిక మైత్య, రెాండోది వైజాానికాం. కనుక, ఇక్డ శూద్ర అనే పదాం వరాణనిన చెపపటాం
లేదు. మానవుని జిజాాసను సూచిసీాంది. అాంతవరకూ ఎవరయినా శూద్రతవమే. అాందుకునే
తెలుసక్టవాలిాన విష్యాం ఏమిటాంటే, కులాం అనేది హిాందూ సమాజాంలో భాగమే కాన,
12
హిాందూ ధరమాంలో భాగాం కాదు. హిాందూ ధరమాంలో వరణాం మాత్రమే భాగాం. నాలుగు వరాణలు
జీవన విధ్యనానికి సూచకాం.
గత చరిత్రను చూసేీ కుల వివక్ష ఎక్డా కనపడదు. ఇపపటి పాలకులలో గాని, ఇాంతకుముాందు
దేశ లేక ప్రాదేశిక ప్రభువులు అాందరూ కూడా కులము ప్రకారాం అధకులు కాదు. చాంద్రగుపుీడు,
అశ్లకుడు మొదలుకుని, కృష్ణదేవరాయలు, శివాజీ నుాండి నేటి నరేాంద్ర మోదీ వరకూ అాందరూ
దేశ భకుీలే గాని కుల వివక్ష లోకి రారు.
సనాతన ధరమాంలో అనిన వరాణల వారూ కూడా భగవాంతుని చేరడానికి అరుులే. ఇక్డ వివక్ష
చూపబడలేదు. సహజాంగానే అాందరికీ వారి స్సాయిలను బటిో వరు వరు మారాగలు సూచిాంచిాంది
భగవద్ గీత. కరమ యోగము, భకిీ యోగము, కరమ సనాేస యోగము, జాాన యోగము ఇతాేది.
భకిీ యోగాం ద్వవరా అాంటే దేవాలయ దరశనాం, పూజలు, సేవలు, ద్వనాలు, వీటి ద్వవరా
ఎవరయినా తరిాంచవచుి. ఇది ఆధ్యేతిమక యోగాంలో ప్రాథమిక దశ. కరమ యోగాంలో మనాం
చేసే ప్రతి పనికి ఒక ఫలితాం ఉాంట్టాంది. Every action will have an equal and opposite
reaction. ప్రతి క్రియకు ఒక ప్రతిక్రియ ఉాంట్టాంది. శుభ కరమలు చేసేీ శుభ ఫలితాలు, అశుభ
(చేయకూడని) కరమలు చేసేీ అశుభ ఫలితాలు ఉాంటాయి. ఏది చేయాలి ఏది కూడదు అననద్వనిన
సనాతన ధరమాం చెబుతుాంది. విచక్షణ ఉపయోగిాంచి జాగ్రతీగా జీవితానిన స్సగిాంచాలి.
ఆధ్యేతిమక జీవనాంలో అభుేననతి స్సధాంచిన వారు కరమ సనాేసాం స్సగిస్సీరు. అాంటే ఫలితానిన
ఆశిాంచకుాండా కరమలు చేసూీ పోతారు. వారికి కరమ ఫలితాం అాంట్టక్టదు. కరమ ఫలితాం అాంటిత్య
పునరజనేమ. కాని వారు జాాన యోగానికి అరుులు. జాాన మారగాం ద్వవరానే ముకిీ. అాంటే
భగవాంతుని చేరడాం. ఇక్డ ఏవిధమైన వివక్ష లేదు.
వివక్షకు ఆధ్యరాం కులాం, కులాం హిాందూ సమాజాంలో జీవన విధ్యనానికి సాంబాంధాంచిన
భాగమే తపప, హిాందూ ధరమాంలో కాదు. ఆచార వేవహారాలకు, ఆహార నియమాలకు ఈ వరణ
వేవసా అడుు కాదు. మిగతా అనిన విష్యాలలోనూ హిాందువులు లేక భారతీయులు అాంతా
ఒక్టే. అాందరూ ఒక్టిగా మనుగడ స్సగిాంచినప్పుడు ఈ సమాజాం సాంఘటితాం అవుతుాంది.
అాంటే సనాతన ధరామనిన అాందరూ ఆచరిాంచి సాంఘటిత మవుత్య, భారత దేశనికి పూరవ వైభవాం
ఆవిష్ృత మవుతుాంది. అదే పరమ వైభవస్త్రాతి.
సాందరే లహరి – 22
ప్రథమ భాగము
ఆనంద లహరి
గరిమెళ్ళ సతేనారాయణ మూరిీ: 93463 34136
శ్లా : తటిలేాఖా-తనవాం తపన శశి వైశవనర మయాం
నిష్ణణమ్ ష్ణణ మపుేపరి కమల్లనాాం తవ కళామ్ |
మహాపద్వమటవాేాం మృదిత-మలమాయేన మనస్స
మహాాంతైః పశేాంతో దధతి పరమాహాాద-లహర్తమ్ || 21 ||
అ: తల్లీ ! మెరుపు తీగ వలె సూక్ష్మమై దీర్ఘమై క్షణ ప్రకాశ వికాస లక్షణములు కలది, సూర్య
చంద్రాగ్ని రూప సమన్వితమైనది, షట్చక్రముల పైభాగమున గల సహస్రార్మనే మహా
పద్మాట్విలో ఆసీనయైయుని సద్మఖ్య యైన నీ
కళను, క్షాళనము చేయబడిన చితతముతో
ధ్యయన్వంచుచుని యోగీశిరులు పర్మానంద
ప్రవాహమున ఓలలాడుచున్నిరు.
వి : ఈ శ్లీకము అమావారి అనుగ్రహమునకు
పరాకాషట. దీన్వయందు చెపపబడిన భావన, జీవనుాక్తతన్వ
సిదిధంపజేయగల సర్వితతమ సాధనము. ఇంతవర్కు
కవితిము, వకతృతిము, కావయ కరీృతిము,
వశీకర్ణము మొదలైన ఫలితాలు అమా ధ్యయనము
వలన లభిసాతయన్వ చెపపడం జరిగ్నంది. ఇప్పుడు ఈ శ్లీకంలో కుండలినీ ఉపాసన, పర్తతతవ
చింతనల గురించి అందువలీ లభ్యమయ్యయ పర్మానంద సిితిన్వ గురించి
తెలియజేయబడుతంది. అమా భ్గవతి సర్ప రూపంలో మూలాధ్యర్ చక్రాన్వి ఆశ్రయంచి
కుండలిన్వ శక్తత గా సూక్ష్మంగా మెరుపుతీగ వలె క్షణ కాలము ప్రకాశిస్తంది. సాధనలో అది
జాగృతమై షట్చక్రములను, మధయలో ఉని బ్రహా విష్ణు రుద్ర గ్రంథులను ఛేదించుకొన్వ,
సహస్రార్ము చేరి, సద్మశివున్వలో ల్లనమై ఆనందం అనుభ్విస్తంది.
14
‘తటిల్లీఖా-తనీిం’
అమా యొకక ఆకృతి, అమా రూపము మెరుపు తీగ వలె ఉనిదన్వ తెలియజేయ బడుతోంది.
అనగా అతయంత సూక్ష్మమైనది అమా. ఆవిడ పేరే లలిత అనగా స్కుమారి. ఎంత స్కుమారి
అంటే అతయంత సూక్ష్మమైన శక్తత. స్న్వితమైనదని అరాాం కాదు ఇకకడ. అమా ఎంత స్కుమారి
అంటే తామర్తూడు లోన్వ ద్మర్ము ఎంత సనిగా ఉంటందో సష్ణమాి న్నడిలో అంత
స్కుమారి అమా. అందుకే అమాను 'బిసతంత తనీయసీ' అన్నిరు వశిన్నయది దేవతలు లలితా
సాహస్రంలో. బిస అంటే తామర్ తూడు, తంత అంటే ద్మర్ము. తామర్ తూడు లోన్వ ద్మర్ం వలె
ఎంతో సూక్ష్మం గా ఉంటంది అమా సిరూపము. అలా మనలో మూలాధ్యర్ం నుండి
సహస్రార్ం వర్కు 'తటిల్లీఖా తనీిమ్' ను ధ్యయనం చేయాలి.
'మూలాది బ్రహా ర్ంధ్రానతమ్ మూలా విద్మయమ్ విభావయ్యత్' అంటంది యోగ శాసరం. సాధన
చేసేవారు ఈ భావన చేయవచుచను. కేవలం యంత్రాన్వి యాంత్రికంగా చేయకుండా,
మంత్రంగా చేసేట్ప్పుడు మనలోపల సూక్ష్మమైన అమా 'విదుయల్లీఖేవ భాసిరా' విదుయల్లీఖ్ వలె
ఉంటంది. 'విదుయల్లీఖేవ భాసిరా' య్య 'తటిల్లీఖా తనీిమ్.' 'మూలాది బ్రహా ర్ంధ్రానతమ్'
మూల విదయను భావన చేయాలి. మూలవిదయ అంటే మంత్రం. అది ఎలావుందంటే 'ఉదయద్మదితయ
సంకాశం తటిత్ కోటి సమప్రభ్ం' . ఇది మంత్ర శాసరంలో వరిుంచిన సిరూపం. కోటి
మెరుపులతో సమానమైన, అలౌక్తక రూపం.
అలౌక్తక మైన మెరుపు అది. ఆ మెరుపుతీగ, వెలుగులతో శరీర్మంతా ప్రకాశిస్తనిటీ,
చింతన చేయాలి. అటిట భావనలకు ఫలితం ఉంటంది అన్వ చెపుతన్నిరు విజ్ఞులు. ధ్యయనం అనేది
పెదద యోగం. సూక్ష్మమైన కాంతలతో భాసిస్తని మెరుపుతీగ వెలుగులతో శరీర్మంతా
ప్రకాశిస్తనిది. ఈ భావమే 'తిర్యగూర్ధవ మధైః శాయీ' లో చెపపబడింది.
‘తపన శశి వైశాినర్ మయీం’
పాద్మలనుంచి తలవర్కు చైతనయవంతం చేస్తనిది అదే ‘తటిల్లీఖా తనీి’. అగ్ని, సూర్య
చంద్రమండలములు మూడు ఈ మెరుపుతీగ లో ఉనివే. అందుకే ‘తపన శశి వైశాినర్
మయీమ్’ అన్నిరు. ఇది ఒక మంత్రం తనీిమ్, మయీమ్ అన్వ రండింటిలోనూ 'ఈమ్'
చేర్చబడింది. ఈమ్ శక్తత ప్రణవం. అందుకే ఆ ప్రణవ ధిన్వన్వ ఇందులో న్వక్షిపతం చేశారు. తపన,
శశి, వైశాినర్ అని మూడూ సూర్య, చంద్ర, అగుిలు. దీన్వనే మంత్ర శాసరంలో 'మూలాది బ్రహా
15
చెపాతరు. ఎందుకంటే స్ందరీ అని పేరుతొ ఉని ఏకైక క్షేత్రం చిర్ంబర్ం. అకకడ అమావారిపేరు
శివ కామ స్ందరి. శ్రీచక్ర ర్హసయములన్వి ఉన్నియ చిదంబర్ క్షేత్రంలో. చిదంబర్ం దహర్
విద్మయ సిరూపం. చిదంబర్ం సహస్రార్ సాినం లోనుని ప్రకాశ సిరూపాన్వి చెపుతంది.
మణిపూర్మ్, సహస్రార్మ్ లోన్వ హృదయాకాశం, భ్రూ మధయ సాినము అమావారి ధ్యయన
సాినములు అన్వ చెపపబడింది. చిదంబరాన్వక్త పుండరీక పుర్మన్వ పేరు పుండరీకమనగా పదాం.
పుండరీక పుర్ం 'మహా పద్మాట్ వాయమ్' ఇవనీి పాపం క్షాళన మైన వారు, ఏ మాలినయ దోషము
ల్లన్వవారు మాత్రమే తెలిసికోగలరు. అలాంటి వారే మహాతాలు. వారు అలా అమాను వక్షిసూత
ఆ దివయమైన ఆహాీద లహరిన్వ పటటకుంటారు. అందుచేత చితత శుదేధ అర్హత కానీ పాండితయం
కాదు. అమా పర్మానంద సిరూపిణి. ఇందులో ఉని సూక్ష్మ తర్ సూక్ష్మ తమ ఉపాసనలు
పర్తతాతవన్వక్త చెందినవి సూక్ష్మ తర్ ఉపాసన అంటే కుండలిన్వ, సూక్ష్మ తమ ఉపాసన అంటే
తతాతవన్వక్త సంబంధించినవి రండు ఉన్నియ ఈ శ్లీకంలో అన్వ వాయఖాయన్వంచారు శ్రీ షణ్మాఖ్
శర్ా గారు.ఈ శ్లీకాన్వక్త యంత్రం మూడు హ్రం బీజములతో కూడిన రేఖా వలయం. యంత్ర
ఉపాసనకు ఫలము విర్వధులు నశిసాతర్న్వ, జనులు ఆకరిషంప బడతార్న్వ చెపపబడింది.
107. తిరుపాపర్ కడల్: క్షీర్ సముద్రం. ఈ దివయదేశాన్వి వ్యయహం అన్వ కూడా అంటారు. పర్
వాస్దేవుడు శ్రీ వైకుంఠం నుంచి వ్యయహమూరితగా ఇచచటికే వేంచేశడు. పెరుమాళ్
ఆదిశేష్ణడిపై దక్షిణ ముఖ్ంగా శయన్వంచి
ఉంటాడు. క్షీర్సముద్రాన్వక్త దక్షిణ భాగములో
యమధర్ారాజ్ఞ ఉంటాడు. సాిమి దక్షిణ
ముఖ్ంగా శయన్వంచిన భ్ంగ్నమలో యముడి
కారాయకలాపాలను గమన్వసూత ఉంటాడు.
పెరుమాళ్ తిరున్నమం క్షీరాబిదన్నథుడు.
తాయరుీ కడల్ మగళ్ న్నచిచయార్, శ్రీదేవి
న్నచిచయార్.
106 దివయదేశములు భూమిపై ఉండగా రండు దివయదేశములు మాత్రం పైన ఉనివి. ఎంత పైన
అంటే మనకు తెలియనంత పైన. మనం చేరుకోల్లనాంత పైన. ఆయనను చేరుకోవడం బహు
దుర్ీభ్ం. 100 శాతం మచచల్లన్వ జీవితం గడపాలి. జనన మర్ణ్ణలకు అతీతలమై ఉండాలి.
మనము అకకడిక్త ఈ భౌతిక శరీర్ంతో వెళీడం కుదర్దు. మన ఆతాలు మాత్రమే వెళతాయ.
సాిమి మనలిందరిన్వ గమన్వసూత ఉంటాడు. భ్గవంతడు అంతరాయమి అనే రూపముతో మన
అందరిలోనూ ఉంటాడు. మనం చేసే పుణయ ఫలముపై అయన సాంగతయం లభిస్తంది. అకకడి
వాళీను న్వతయశూరులు అంటారు. వాళ్ళీ ఎలీప్పుడూ భ్గవంతడిన్వ సేవిసూత తరిసాతరు.
భూమిమీద ఉని 106 దివయదేశాలను సేవించినవారిన్వ సాిమి వారి జీవితానంతర్ం ఇకకడకు
తీస్కున్వ వెళతాడన్వ పెదదల విశాిసం.
పెరుమాళ్ ఇచచట్ వాస్దేవుడి నుంచి సంకర్షణ్మడిగా, సంకర్షణ్మడి నుంచి ప్రదుయముిడిగా,
ప్రదుయముిడి నుంచి, అన్వరుదుధడిగా ఉదభవిసాతడు. తరువాత వాస్దేవుడినుంచి కేశవ,
న్నరాయణ, మాధవుడిగా, సంకర్షణ్మడి నుంచి గోవింద, విష్ణు, మధుసూదనుడిగా,
19
మనం చిరిగ్నన వసారన్వి విడిచి కొతత వసరం ధరించినటల, ఈ శరీర్ం శిథిలమైన శరీరాన్వి వదిలి
మరియొక శరీరాన్వి చేరుతంది (భ్గవద్ గీత). ఈ యాతన అవసి తపేపద్మకా జీవుడు జనా
రాహతాయన్వి ప్పందల్లడు. ఆ తరువాతనే పై లోకాలకు వెళీడాన్వక్త అనుమతి లభిస్తంది. మనాం
అకకడిక్త ఈ భౌతిక శరీర్ంతో వెళీడం కుదర్దు. మన ఆతాలు మాత్రమే వెళతాయ. సాిమి
మనలిందరిన్వ గమన్వసూత ఉంటాడు. భ్గవంతడు అంతరాయమి అనే రూపముతో మన
అందరిలోనూ ఉంటాడు. మనం చేసే పుణయ ఫలముపై అయన సాంగతయం లభిస్తంది.
ఆయనను చేరుకోవాలంటే 100 శాతం మచచల్లన్వ జీవితం గడపాలి. జనన మర్ణ్ణలకు
అతీతలమై ఉండాలి.
106 దివయదేశములు భూమిపై ఉండగా రండు దివయదేశములు--క్షీర్సాగర్ం, శ్రీవైకుంఠం--
మాత్రం పైన ఉనివి. ఎంత పైన అంటే మనకు తెలియనంత పైన. మనం చేరుకోల్లంత పైన.
క్షర్సాగర్ం ద్మటి శ్రీవైకుంఠం వెళాీలి. ఎందుకనగా శ్రీవైకుంఠం ఇంకా పైన ఉనిది కనుక.
శ్రీవైకుంఠం తరువాత ఇంకేమీ ల్లదు.
మోక్షాం అనేది అాంతిమ ఆనాందాం. మోక్షాం అాంటే భగవాంతునిలో విలీనాం కావడమే. ఇక్డ ఈ
శర్తరానికి భౌతిక రూపాలు లేద్వ జనమలు లేవు. ఇక్డ ఎవవరికి సతవ, రజ్య, తమో గుణములు
ఉాండవు. నిద్ర, ఆకలి దప్పులు ఉాండవు. అాంటే మనాం ఈ జీవిత, మరణల యొక్ దురామరగపు
చక్రనికి ముగిాంపు పలికాాం. ఈ సాంస్సరానిన మిాంచిన ప్రదేశాం వైకుాంఠాం. ఇది వద్వలలో చాల్ల
వివరాంగా ఉాంది. నితేసూరులు వైకుాంఠాంలో బ్రహామనాంద్వనిన ఎల్ల అనుభవిస్సీరో
ఉపనిష్తుీలు చాల్ల సపష్ోాంగా వివరిస్సీయి. బ్రహమ సూత్రాలలో కూడా వీటిగురిాంచి సరియైన
వివరణ ఉననది. నితేసూరులు కొాంతకాలాం భగవాంతుడిని సేవిాంచి, తరిాంచి ఆయనలో
ఐకేమై పోతారు. శ్రీమద్వభగవతములో, విషుణ పురాణములో వైకుాంఠాం యొక్ వివరణ చాల
ఉాంది. శ్రీ విషుణపురాణాం వైకుాంఠాం సవచఛమైనది, చేతనమైనది, శశవతమైనది, పుటోనిది,
క్షణిాంచలేనిది, తరగనిది, అవేకీమైనది, మారుపలేనిది, సూాలమైనది, సూక్ష్మమైనది అని
నిరవచిాంచిoది.
తిరుమలలో కూే కాాంప్ాక్ా ను వైకుాంఠాం అాంటారు. భగవాంతుడు నేరుగా వైకుాంఠాం నుాంచి
తిరుమలకు శ్రీనివాసడిగా వచాిడు. “శ్రీవైకుాంఠ విరకాీయ….” అని శ్లాకాం. అాందుచే
తిరుమలను భూలోక వైకుాంఠాంగా భావిస్సీరు.
22
విషుణలోకాం అనేది 3 గుణలు లేద్వ 3 జీవన విధ్యనాలను (అాంటే సతవ, రజ్య మరియు
తమోగుణములను) ద్వటిన వారికి చివరి గమేాం.
భూలోకానిన మాంచి మారగాంలో విడిచిప్టిోన వారు సవరగ గ్రహాలకు వళ్తారు. సవరాగనిన పొాందిన
తరావత కూడా మానవుడు జనన మరణ చక్రాంలో ఉాంటాడు సవరగoలో జీవిత కాలాం చాల్ల
ఎకు్వ. మోహాంలో గతిాంచిన వారు మానవ లోకాంలో ఉాంటారు. అజాానాం యొక్ ర్తతిలో
మరణిాంచే వారు నరకానికి వళాాలి. అయిత్య ప్రకృతి యొక్ అనిన ర్తతుల ప్రభావాం నుాండి విముకిీ
పొాందిన వారు వైకుాంఠాం వళ్తారు.
“యోగి హృద్వేన గమేాంI వాందే విషుణమ్…….II
అని శ్లాకాం. అనగా శ్రీ మహావిషుణవు తన నిష్్పటమైన భకుీల హృదయాలలో నివస్త్రసీనానడు.
మోక్షానిన పొాందిన తరావత లేద్వ వైకుాంఠానిన చేరుకునన తరావత ప్రజలతో ఈ జీవితాంలో
మనకునన సాంబాంధ్యలను మనాం గురుీాంచుక్ట లేము. భౌతిక ప్రపాంచాం ఉనికిలో ఉాందని
మరియు మనాం ఒకప్పుడు అక్డ నివస్త్రాంచామని మనాం తెలుసక్ట లేము.
మహాభారతాంలో అభిమనుేడి మరణాం తరువాత అరుజనుడు చాల్ల కృాంగిపోయాడు.
శ్రీకృషుణడు అతనిని ఓద్వరాిడు. అరుజనా, న కుమారుని మరణాం గురిాంచి నవు చాల్ల
కృాంగిపోయావు, కాన అతను ఇప్పుడు చాంద్రలోకాంలో ఉనానడని మరియు అతను క్టరుకునే
అనిన విష్యాలతో సాంతోష్ాంగా ఉనానడని నువువ అరాాం చేసక్టవాలి. అతని ఆతమ అతని
శర్తరాం నుాండి విడిపోయిన తరావత మీ యొక్, మరియు ప్రపాంచాం యొక్ జాాపకశకిీ
అదృశేమవుతుాంది. అరుజనుడు శ్రీకృషుణని మాటలు నమమలేదు మరియు అభిమనుేని
కలవాలనుకునానడు. శ్రీకృషుణడు అరుజనుడికి తన కుమారుడిని కలవడానికి సహాయాం చేశడు.
అభిమనుేడు చాల్ల సాంతోష్ాంగా ఉాండటాంచూస్త్ర అరుజనుడు అతని క్షేమానిన అడిగాడు.
అరుజనుడు ఆశిరేపోయేటట్టా “ఎవరు నువువ?” అని అడిగాడు అభిమనుేడు. అరుజనుడు తనను
తాను అభిమనుేడి తాండ్రిగా పరిచయాం చేసకునానడు. కాన అభిమనుేడు అరుజనిని తన
తాండ్రిగా తిరస్రిస్సీడు. అరుజనుడెవరో గురుీ లేదు అాంటాడు.
అరుజనుడు శ్రీకృషుణని వదాకు తిరిగి వచిి అభిమనుేడు తనను గురిీాంచడాం లేదని చెపాపడు.
శ్రీకృషుణడు ఇల్ల జవాబిచాిడు, “శర్తరాం జనమలో ఏది చేస్త్రనా అది శర్తరాంతో పాట్ట స్సగుతుాంది.
ఒక గొపప ఆతమ మరియు మనసా మాత్రమే శర్తరాంలోని ఆతమ యొక్ గత చరేలను
24
కృష్ణ భగవానుడు భగవద్ గీతలో ఇల్ల అాంటాడు -- మరణ సమయాంలో లేద్వ ఈ శర్తరానిన
విడిచిప్టేో సమయాంలో మనుజుని సపృహ ఎల్లఉాంట్టాందో, మరణ సమయాంలో ఏ సపృహ స్త్రాతిని
కలిగి ఉాంటాడో, మరణనాంతరాం ఆ స్త్రాతిని పొాందుతాడు. ఉద్వహరణ: భరతుడు గొపప రాజు.
ప్రజానురాంజకముగా రాజేాం చేశడు. చేయాలిాన అనిన కరమలు సక్రమాంగా నిరవరిీాంచాడు.
అాంతకు మునుపు అజనాభ వరుాం అని పిలువబడే ఈ ప్రాాంతాం ఈయన పేరు మీద భరత వరుాం
అయినది. కొడుకులకు స్సమ్రాజాేనిన అపపగిాంచి తాను వానప్రస్సానానికి వళ్లా తపపసా
చేసకుాంట్టనానడు. అతనికి ఏ ఆశలు లేవు. భగవాంతుని చేరాలి అాంత్య. ఇది ఇల్ల ఉాండగా ఒక
రోజు ఆయన ఆశ్రమాం ముాందు చూలుతో ఉనన ఒక జిాంకను స్త్రాంహాం తరుముకుాంటూ వసీాంది.
స్త్రాంహాం నుాంచి తపిపాంచుక్టవడానికి జిాంక పక్నే ఉనన నదిలో దూకుతుాంది. ఆ సమయాంలో
ద్వనికి ప్రసవమై పిలా పుడుతుాంది. తలిా జిాంక నదిలో పడి చనిపోతుాంది. పాపాం పిలా జిాంక
ఒాంటరిదై పోతుాంది. ఇదాంతా చూస్త్రన భరతుడికి ఆ జిాంక మీద ప్రేమ పుట్టోకొసీాంది. తిననగా
ఆయనకు ఆ జిాంక ప్రాణమైపోతుాంది. తన అసలు పని మరిచి పోతాడు. ఆయనకు అనిన ఆ జిాంకే.
కాలాం ఆగదు కద్వ. ఆయనకు అవస్సన కాలాం సమీపిసీాంది. ఆ జిాంకను తలుచుకుాంటూ కాలాం
చేస్సీడు. మరు జనమలో తాను జిాంకగా పుడతాడు. మరణ సమయాంలో అతను జిాంక గురిాంచి
ఆలోచిసూీ శర్తరాం విడిచాడు కావున తన తదుపరి జీవితాంలో జిాంకగా మారాడు.
108 దివేదేశముల వాేసములు సమాపీాం.
అసీ గోపాల బాల్లయ నితాేయ పరమాతమనేI
భకీవాతాలే నిధయే నితే భోగాేయ మాంగళ్ాంII
సరేవ జనాైః సఖినోభవాంతుl సమసీ సనమాంగళాని సాంతుl లోకాైః సమస్సీైః సఖినో భవాంతుl
సాంపూరణ ఆయురారోగే స్త్రధధరసీl ఇష్ో కామాేరా స్త్రధధరసీl మనో వాాంఛా ఫల స్త్రధధరసీl మనైః
కేాశ నివారణసీl అభీష్ో స్త్రధధరసీll
కాయేన వాచ మనసేoద్రియైరావ బుధ్యేతమనా వా ప్రకృత్యైః సవభావాత్ | కరోమి యద్-యత్-
సకలాం పరసెలమ నారాయణయేతి సమరపయామి ||
26
అర్ధము: ఇంద్రియములు, మనస్స, బుదిధ కామమునకు ల్లద్మ కోరికలకు న్వవాస సాినములు. కామము
మనోబుదేధన్వదియాదుల ద్మిరా జాునమును కపిపవేసి జీవున్వ మోహతన్వగా చేయుచునివి.
తసాాత్ తిమింద్రియాణ్ణయదౌ న్వయమయ భ్ర్తర్షభ్ I పాపాానం ప్రజాహ హ్యయనం జాున విజాున న్నశనమ్
అర్ధము: అందులకై అరుున్న! మొదట్ ఇంద్రియములను వశపర్చుకొనుము. తరువాత మనుష్ణయన్వయొకక
జాున విజాునములను నశింపజేయునటిట మహా పాపి అయన కామమును అవశయముగా రూపుమాపుము.
వివర్ణ : కామము ల్లక కోరిక అనునది మొదట్ ఇంద్రియములను ఆక్రమించి, తదుపరి మనస్సను, ఆపై
బుదిధన్వ వశపరుచకొనును. సాధన దశలో సంపాదించుకొని జాునము విజాునము అనునవి కామము వలీ
మరుగున పడిపోవుట్చే విద్మింస్ల్ల కామమునకు అధీనులవుచున్నిరు ఇంక సామానుయల మాట్
చెపపవలెన్న? అయనను భ్యపడ పన్వల్లదన్వ, సాధకుడైన వాడు మొదట్ ఇంద్రియములను కట్టడి చేసి
తదుపరి అభాయస వైరాగయములచే కామమును నశింపజేయవచుచనన్వ, ఏలనన జాునవిజాునములను
సమూలముగా రూపుమాపు శక్తత కామమునకు ల్లదన్వ భ్గవానుడు తెలిపెను.
తాటక సాంహారము
జయాం వాంకటాచలపతి:8106833554
దశరథమహారాజుచే విశవమిత్రుని యాగరక్షణరామై పాంపబడిన రామలక్ష్మణులు గాంగలో
నావ న్కి్ ప్రయాణిసీాండగా ప్దా ధవని వినిపిాంచస్సగిాంది. “రాకుమారుల్లరా! బ్రహమ ఒకస్సరి
కైల్లసాంలో సరసా ఉాంటే బాగుాంట్టాందని ఊహిాంచి మనసాతో సరసాను సృషిోాంచాడు. అదే
బ్రహమమానస సరోవరాం. ద్వాంటోాాంచి పుటిోనది ‘సరయూ’. ఆ నది అయోధేకు పడమర నుాండి
ఉతీరాం మీదుగా వసూీ, పలాాంగా త్తరుపన ప్రవహిసీనన ఈ గాంగలోనికి ఎతుీనుాండి
పడుతోాంది. ఆధవనే ఇది” అని విశవమిత్రుడు పలికి, ఆ నదుల సాంగమానికి నమస్రిాంచమని
తెలిపి, గాంగ దక్షిణపు ఒడుు రాగా తానూ దిగి, వారిని వాంటప్ట్టోకొని పోయాడు.
రాముని ప్రశనపై కనిపిాంచిన అరణేనిన గూరిి ఇల్ల చెపాపడు. రామా! ఒకప్పుడు వృత్రుడనే
బ్రాహమణునికి దేవాంద్రునికి వైరాం ప్రిగిాంది. దేవతలు ఎల్లగో సఖేాం కలిపారు. కశేపుని
పుత్రుడైన తాను శస్సిస్సిలతో వధాంపబడరాదని వరాం పొాంద్వడు. ఇాంద్రుడు మైత్రి నటిసూీ
సముద్రతీరాంలో నురుగులోనికి తన వజ్రాయుధ శకిీని పాంపి వృత్రుణిణ వధాంచాడు. బ్రాహమణునిన
హతేచేస్త్రన కారణాంగా ఇాంద్రునికి బ్రహమహతాేపాతకాం చుట్టోక్టవడాం వలన అధకాంగా ఆకలి,
సేవదము ప్రారాంభమయాేయి. దేవతలూ, మహరుులూ ఆయన నిక్డ మాంత్రపూరవకాంగా
అధకాంగా గాంగలో స్సననాం చేయిాంచారు. ఆయన అధక ఆకలి, అధక సేవదము ఇక్డ
నశిాంచాయి. కాబటిో మాలద, కరూశ దేశలు అయాేయి. సాంతస్త్రాంచిన ఇాంద్రుడు ఈ రెాండు
దేశలనూ సరవసమృదధాంగా నిరిమాంచాడు. అయిత్య ఈదేశలు ‘తాటక’ అనే రాక్షస్త్ర మూలాంగా
అరణేాంగా మారిాంది.
ఇాంద్రుడైనా సరే తప్పు చేసేీ శిక్ష ననుభవిాంపక తపపదు. బ్రాహమణుడైనా ఆయుధాంతో ఎదురొ్ని
యుద్వధనికి స్త్రదధపడుప్పుడు హతాేపాతకాం రాదు. అయిత్య ఇాంద్రుడు వృత్రుణిణ నమిమాంచి
సముద్రతీరాంలో నిరాయుధుడైన వాడిని వధాంచడాంతో హతాేపాతకాం వచిిాంది.
కొనానళ్ళపాట్ట ఇాంద్రుడు బాధపడాుక, దేవతలు, ఋషులు మాంత్రపూరవక స్సననానిన గాంగలో
చేయిసేీ తలగిాంది ఆ పాపాం. ఆ పాపాం యొక్ ఆధకాేనన, ద్వనిన తలగిాంచుక్టవడానికి పడు
శ్రమన గమనిాంచమని రామునికి బోధ. రావణుడూ పులసీాబ్రహమ పుత్రుడే. అతడు యుదధాంలో
28
విపర్తతారాాం చెపేప వారిని ఏమనాలి. ఇల్లాంటి వారి ప్రభావాం జనాం మీద పడకూడదనే
లోక్టదధరణకి నడుాం కటాోరు రామానుజులు.
నాలుగు వరాణలు - బ్రహమ, క్షత్రియ, వైశే, శూద్రులు - అనేవి వారి వారి గుణలని, కరమలని
అనుసరిాంచి వచిినవ అని భగవదీగత ససపష్ోాంగా చెపుతోాంది. ఇది ఎల్లగాంటే - ఒక
కారాేలయాంలో వివిధ స్సాయిలలో పనిచేసే వారాంతా ఆ కారాేలయ ప్రయోజనాం క్టసాం
పనిచేసే వారే ఎల్లఅవుతారో అల్లగే సమాజ సమనవయానికి అాందరూ అవసరమే. అాందుచేత
జనమని బటిో భగవతాపూపిీకి యోగేత ఉాంట్టాందనే వాదన తప్పు - ఆల్ల వాదిాంచే వారిది చాల్ల
సాంకుచితమైన దృషిో అనక తపపదు. ప్రతి మానవుడికి కావలస్త్రాంది ఆరిీ. అది ఉాంట్ట చాలు జాతి,
కుల్లలతో సాంబాంధము లేకుాండా ఆ పరమాతుమడిని చేరుకునే యోగేత ఉాందని ఎలుగెతిీ
చాటడానికి నడుాం బిగిాంచారు శ్రీమద్ రామానుజులు.
లోకానిన అాంతా "మోక్షారుాలతో" నిాంప్యాేలనుకునానరు. ఈ మోక్షారుాలెవరయాే అాంటే –
క్టరిక, వాాంఛలని "కామాం" అాంటారు. అది క్టరిన వారికి ఒక్రికే సఖానిన కలిగిసీాంది. అాంటే
వారు మికి్లి స్సవరాపరులననమాట. స్సవరాాం లో “అరాాం” అనన పదాం ఉాంది. అాంటే ధనమని
కూడా అరాాం కద్వ. ఆల్ల ధనారజన చేసేవారి స్సవరాాం కొాంచెాం విసీరిాంచిాంది అని చెప్పుక్టవచుి.
ఎాందుకాంటే అది వారికి, వారి కుట్టాంబానికి కూడా ఉపయోగ పడుతుాంది కద్వ .
మరి ధరమమైన ప్రవరీన కలిగి ఉాండాలి అనుకునే వారో - వారి స్సవరాాం ఇాంకొాంచెాం
విసీరిాంచిాందననమాట! ఎాందుకాంటే వారి వలన సమాజమాంతా ప్రయోజనాం పొాందుతుాంది
కనుక. మరి మోక్షారుాల విష్యానికి వసేీ - వారి వలా విశవనికాంతటికి ప్రయోజనాం
చేకూరుతుాంది కద్వ - అాంటే అనిన జీవులు మరణ చక్రాం నుాంచి బయటపడతారు కద్వ. అాందుకే
రామానుజులు ఈ సాంకలపాం చేశరు. ఇాంతెాందుకు వారు "నవ సమాజ నిరామణనికి” నాాంది
పలికారు.
సవతహాగా రామానుజులు సూరద్రూపి, ఆజానుబాహుడు, విశల నేత్రుడు, కొదిాగా స్సగిన చెవి
తమెమలతో, మెరిస్త్రపోయే ఊరధా పుాండ్రములతో దైవాాంశ సాంభూతులుగా కనిపిాంచేవారు. శ్రీ
హసీాంతో, త్రిదాండాంతో, కాంఠాంలో తులసీ మాలికలతో, గోష్ణపదమాంత శిఖతో (పిలకతో)
మూర్తీభవిాంచిన వదాంల్ల ఉాండేవారు. అయన కాంచి మఠాంలో యతిగా ప్రవశిాంచగానే
39
"ఆచారుేలు" అని అనడాం పరిపాటి. అదే విధాంగా మాంత్రోపదేశాం చేస్త్రన వారిని "ఉతాీరక
ఆచారుేలు" అాంటారు. అదే మాంత్ర అరాానిన ఉపదేశిాంచిన వారిని "ఉపకారక ఆచారుేలు"
అాంటారు. ఇదారిదీ సమాన హోద్వనే!! అయిత్య రామానుజులవారికి ఇాంక్ట
ఉపకారకాచారుేలని అాందిద్వామని మహాపూరుణలు రామానుజుల వారిని "గోష్టో పూరుణల”
వదాకు పాంపారు. ఇక్డ మళ్ళళ ఆచారుేలు రెాండు రకాలు. 1 . అనువృతిీ ప్రసనానచారుేలు, 2 .
కృపామాత్ర ప్రసనానచారుేలు అని. తాము ప్టిోన పర్తక్షలకు తట్టోకుని నిలబడిత్య "హమమయే"
వీడికి శ్రద్వధసకుీలు ఆరిీ ఉనానయి అని సాంతోషిాంచి మాంత్రారాాలను ఉపదేశిాంచే వారు అనువృతిీ
ప్రసనానచారుేలు. "అయోే పాపాం!! వీడికేమీ తెలియడాం లేదే!! ఇల్లాంటివాడిని ఉదధరిాంచాలి
అని జాలిపడి మాంత్రాలను, మాంత్రారాాలను ఉపదేశిాంచేవారు కృపామాత్ర ప్రసనానచారుేలు. ఆ
కాలాంలో ఎకు్వ మాంది "అనువృతిీ ప్రసనానచారుేలు" గానే ఉాండేవారు. దీనివలా ఆ కాలాంలో
ఏవొక్రి ద్వవరానో ఏవొక్రిక్ట మాంత్రారాాలు తెలుసూీ ఉాండేవి. అాంటే అాంత గోపేాంగా,
రహసేాంగా ఉాంచేవారు అననమాట. ఇక స్సమానే జనానికి మాంత్రాం యేదో విధాంగా అాందినా,
మాంత్రారాము తెలుసక్టవడాం మాత్రాం గగనమే.
గోష్టో పూరుణలు అనువృతిీ ప్రసనానచారుేల క్టవకి చెాందినవారు. పర్తక్ష చేయనిదే అయన
ఉపదేశాం చేసేవారు కాదు. రామానుజులు ఉననత భావాలుగల గురువులుగా ప్రస్త్రదుధలై
అనేకమాంది శిషుేలునాన వారు అతేాంత వినయాంగా గోష్టో పూరుణల దగగరకు వళాారు.
మహాపూరుణలు తనను తమవదాకు పాంపారని వినయాంగా విననవిాంచేరు. గోష్టో పూరుణలు,
మహాపూరుణలు ఒక గురువు వదేా - అదే యామునమునుల దగగరే చదువుకునానరు. అాందుచేత
మహాపూరుణలు శ్రద్వాసకుీలు లేనివాడిని తనదగగరకు పాంపరనే నమమకాం ఉనాన, రామానుజులు
మాత్రాం అయన మాట కాదనలేక వచాిడేమో అనన విష్యానిన పర్తక్షిాంచే ఉదేాశేాంతో "ఇప్పుడు
కాదు తరువాత రా" అనానరు. ఇల్ల ఒకటి రెాండు స్సరుా కాదు 18 స్సరుా గోష్టో పూరుణలు తరువాత
రా అనడాం రామానుజులవారు వళ్లాపోయి మళాళరావడాం జరిగాయి. అయినా కూడా
రామానుజులు ఒక్ స్సరి కూడా పోటాాడలేదు, నిష్టోరాల్లడలేదు, ఇాంకెనిన స్సరుా రావాలని
గునియలేదు. మొదట స్సరి ఎాంత వినయాంతో వచాిరో 18 వ స్సరి కూడా అదే వినయాం
ప్రదరిశాంచేరు. అయన చెపపననలేదు కద్వ. మళ్ళళరా చెపాీను అనే అనానరుకద్వ అని ఆశని
వీడలేదు. చివరికి అాంగీకరిాంచారు గోష్టో పూరుణలు.
42
జయాం వాంకటాచలపతి
45
వలూరు నుాంచి దక్షిణన వూసూర్ ఆనైకట్టా వళేా మారగాంలో ఏడు కిలోమీటరా దూరాంలో శ్రీపురాం
న్లకొాంది. ప్రతిరోజూ ఉదయాం 5.00 గాంటల నుాంచి 7.30 గాంటల వరకు అమమవారికి
అభిషేకాం, అలాంకారాం, హారతి ఉాంటాయి. ఆ సమయాంలో భకుీలిన ఆలయాం లోపలకు
అనుమతిాంచరు. ఉదయాం 7.30 నుాంచి రాత్రి 8 గాంటల వరకూ భకుీల సాందరశనారాాం
ఆలయానిన తెరచి ఉాంచుతారు.
ఎవర్త శకిీఅమమ
నారాయణి ఆలయ నిరామణాం వనుక ఉనన వేకిీ శకిీఅమమ. ఈయన అసలు పేరు సతీశకుమార్.
సొాంత్తరు వలూరు. తాండ్రి నాందగోపాల్ ఒకమిలుా కారిమకుడు. తలిా టీచర్. 1976లో జనిమాంచిన
సతీశకుమార్ చిననపపటి నుాంచీ అాందరు పిలాల్లా
చదువూ ఆటపాటలపైన ఆసకిీ చూపకుాండా
గుళ్ళా, గోపురాలు, పూజలు, యజాయాగాదులు
అాంటూ తిరిగేవారు. ప్రాథమిక విదే అనాంతరాం
ఆయన పూరిీ స్సాయిలో భకుీడిగా
మారిపోయారు. 16వ ఏట శకిీఅమమగా
పేరుమారుికునానరు. 1992లో నారాయణి
పీఠానిన స్సాపిాంచారు. ఆయన ఓ రోజు బసాలో
వళ్ళతుాంటే శ్రీపురాం వదా ఆకాశాం నుాంచి ఓ
కాాంతిరేఖ కనిపిాంచిాందట. ఈ వలుగులో
నారాయణి (లక్ష్మీదేవి రూపాం) దరశనమిచిిాందట. ఆయన అపపటి నుాంచి నారాయణి పీఠాంలో
అమమవారి విగ్రహానిన ప్రతిషిుాంచి పూజలు, ఆధ్యేతిమక ప్రవచనాలు, సేవా కారేక్రమాలు చేపటాోరు.
పీఠాం తరుపున ఉచిత వైదేశల, పాఠశలను నిరవహిసీనానరు. భకుీలకు ఉపదేశలివవడాం,
వారి సమసేలకు పరిష్ణ్ర మారాగలిన సూచిాంచడాం, అననద్వనాం... ఇక్డ నిరాంతరాం
నిరవహిాంచే కారేక్రమాలు. శకిీఅమమ భకుీలు దేశవిదేశలోా విసీరిాంచారు. అమెరికా, కెనడా
దేశలోా ఈయన ఫాండేష్నుా రిజిసోరై వివిధ కారేక్రమాలిన నిరవహిసీనానయి. ఈ
సవరణదేవాలయాం విరాళాలోా ఎకు్వ శతాం విదేశలోా ఉనన భకుీల నుాంచి సేకరిాంచినవ.
48
పరమేశవర్త తతవాం
విస్సాప్రగడ రామలిాంగేశవర రావు: 94901 95303
కృతయుగంలో కీరిత ప్రతిష్ులతో విరాజలిీన శ్రీ ఆయుర్ దేవి ఉపాసన, కాలగమనంలో ప్రజల
అశ్రదధ వలీ మరుగవట్ంతో, ప్రస్తతం సిదధపురుష్ణల అపార్ కరుణ్ణకటాక్షాల వలీ కలియుగ
మానవుల నడుమ శ్రీ ఆయుర్ దేవి మళ్ళీ సకల సభాగాయలతో విలసిలుీతోంది.
నవ హసాతలను కలిగ్నన పరాశక్తతయైన శ్రీఅఖిలాండేశిరీ యొకక అవతార్ంగా భాసిలుీ శ్రీ
ఆయుర్ దేవి మానవులసేవే మాధవసేవగా
భావించే తాయగశీలురైన
మహాసిదధపురుష్ణలను, మహరుషలను తమ
కర్కమలాలతో దరిచేరుచకున్వ పాలిస్తనిది. ఆ
దేవి నవమ హసతం సాక్షాతత అభ్య హసతమే!
సాధ్యర్ణంగా సిదధపురుష్ణల రూపాలను
ఆలయ సతంభాలపైనే చూడగలం. కానీ శ్రీ
ఆయుర్దేవిన్వ ఆరాధించేందుకు శ్రీపరాశక్తత
సమేతలై సిదధపురుష్ణలు నమసకరిస్తని
రూపాలు కొలువుదీరి ఉండట్ం
విశేషద్మయకం. శ్రీదేవి (శాకేతయ) ఉపాసనలో
ఉనితసిితిన్వ చేరుకుని మహాపురుష్ణల్ల
సిదధపురుష్ణలు. తన భ్కుతలు నమసకరిసేత
సంతసించే శ్రీ ఆయుర్దేవి, ఎలీవేళలా
అంతటా అన్వింటా శివచితతంలోనే తరించే సిదుధల ద్మిరా భ్కుతలకు పరిపూర్ుంగా
కృపాకటాక్షాలను అందించి ఆ దేవి ఆనందిస్తంది. కనుకనే శ్రీ ఆయుర్దేవి ఆరాధన
మానవజాతిన్వ కష్టటల నుండి కడతేరేచ సంపూర్ుమైన ఆరాధనగా పరిగణించాలి.
శ్రీఆయుర్దేవి కర్కమలాల వివర్ణ:
దక్షిణ హసతం (పైనుండి దిగువకు) వామ హసతం (పైనుండి దిగువకు)
1. గయాస్ర్ మహరిష. 1. అహర్పుథనయ మహరిష
2. ఆణి మాండవుయలు 2. సార్మా మున్వ
54
“ఒకసారి న్న ప్రార్ినలకు తగగటీ పర్మేశిరుడు న్న ఛాతీపై నృతయమాడారు. దీన్వతో న్న బరువు
పెరిగ్నంది” ఆ అధికమైన బరువును ఆదిశేష్ణడు మోయల్లక ఊపిరాడక “ప్రభో! ఉనిటటండి మీ
దేహపు బరువు అధికం కావడాన్వక్త కార్ణమేమిటి?” అన్వ అడిగాడు. పర్మేశిరుడు నృతయం
చేసిన వైన్నన్వి ఆదిశేష్ణడిక్త వివరించాను. “సాక్షాతత సద్మశివుడిన్వ, శ్రీమన్నిరాయణ్మడిన్వ
కలిపి మోసే భాగయం ప్పందిన నేను ఎంతటి పుణయం చేసానో కద్మ!” అన్వ పులక్తంచిపోయాడు
ఆదిశేష్ణడు. ఆనంద భాష్టపలు రాలాచడు. ఆ కనీిటి చుకకలు పాలకడలిలో పడాాయ. హంస పాల
సముద్రం లోన్వ నీటిన్వ వేరు పర్చింది. ఇలాంటి దైవక ల్లలలను న్వర్ిహంచిన హంసే శ్రీ ఆయుర్
దేవిక్త వాహనమయయంది.
ఇక సింహపీఠాలుగా ఉని వరు యుగధర్ా పురుష్ణలు. పలు కోట్ీ యుగాలలో ధర్ా పరిపాలన
చేసిన మను ప్రజా ప్రతిన్వధులు. కర్దమ ప్రజాపతి శిష్ణయలు. అధరాాన్వక్త వయతిరేకంగా గరిుంచిన
వారు. ప్రాణ్మల కర్ా పరిపాలనను న్వర్ుయంచే పితృలోక ఆదితయల న్వయామకాలను న్వర్ిరితంచ
గలిగ్నన అదుభతమైన అవతార్ పురుష్ణలు. ఒకోక లగింలో జన్వంచే ఆడ, మగ జీవుల పరిపాలన
కోసం యుగాంతర్ మను దేవతలు ఉన్నిరు. సింహరాశిక్త అధిపతియైన
సూర్యన్నరాయణమూరిత కృపాకటాక్షాలను ప్పందినవారే ఈ సింహపీఠాలుగా ఉనివారు.
అన్వి లోకాలలోను సింహ లగి జీవులకు అధిపతలు కూడా వరే. యోగం నేరుచకునేవారు
ముఖ్యంగా రాజయోగులకు శ్రీ ఆయుర్దేవి ధ్యయనం అనువైన తిరితగతిన ఫలితాలను
అందించగలదు. అంతేకాదు, హంస వాహన దర్ినం (హంస పాలను నీటిన్వ వేరుపరిచేలా)
పగలు, రాత్రిన్వ విభ్జంచి దీర్ఘదర్ిన్నన్వి అపార్మైన జ్యయతిష గ్రహ పరిపాలన జాున్నన్వి
అందించగలదు. జ్యయతిష్ణయలకు శ్రీ ఆయుర్దేవి పూజ చాలా ముఖ్యమైనది.
58
*****
61
భౌతిక వాదులు మేటర్ అని అనానరు. మనాం ఉనికి అనే భావపద్వరధాం అనానము. ఈ భావ
పద్వరధమే ఒతిీడికి లోనై, తన సవ సవరూపాంలో ఏ విధమైన మారుప లేకుాండా, అనేక పద్వరాాలు
వచేియి. అనుభవాం ఉనన వారికి పద్వరాాం అనేది లేనే లేదు. కనిపిాంచే ప్రతీదీ తనకాంటే భిననాంగా
లేదు అనే అవగాహన తో ఉాంటారు. అాంతమాత్రాన ప్రతీదీ వాంటికి పులుముక్టవడాం కాదు. ఆ
అనుభూతి గా ఉననప్పుడు, అక్డ ఏాం చేయాలి అనేది, గోచరాం అవుతుాంది. శుష్్ వద్వాంతాలు
పనికి రావు.
ఒక టి.వి. ఛానల్ లో రాత్రి భాగవతాం ప్రవచనాం జరుగుతోాంది. గత నాలుగు ఐదు రోజులు గా
ఇదే విష్యానిన సమాాంతరాంగా చెబుతునానరు. అక్డ అనుభవాం లేదు. విదే, స్సధన ఉాంది.
మాంచిదే కాదనడాం ఎాందుకు? ఎవరి తరహాలో వారు వళాీరు.
ఇాంత స్సధన చేస్త్రన తరావత నేను అనుభవాం అవుతుాంది అని అనానరు. మరి ఏ ""నేను " కి? ఉనన
నేనుకే కద్వ. ఇది అబదధపు నేను అాంటే, మరి, నిజాం" నేను" ను తెలుాకునే సతాీ ఈ అబదధపు" నేను
" కి ఎటాా ఉాంట్టాంది? ఏది గ్రహిాంచినా, అనుభవాం లో ఉనన" నేను " మాత్రమే" నేను " గురిాంచి,
నేను ద్వవరా" నేను " యాందే తెలుాక్టవాలి తపప వరే మారగాం లేదు. ఐత్య స్సాంప్రద్వయకుల,
ప్రాచీనుల కృషి వేరాాం అని ఎాంతమాత్రాం అనకూడదు. ఆ కాలాం వరు, వారి జీవన విధ్యనాం వరై
ఉాంది. వారిని గౌరవిసూీనే ప్రసీత పరిస్త్రాతికి అనుగుణాంగా, మనాం జీవనాం చేయాలి. వారి
ఆయుైః ప్రమాణాం వరు. మరల మానవ జనమయే లభిసీాంది అని రూఢిగా చెపపలేాం. కాలాం
అమూలేాం. ఈ వతుకుల్లటలో జనమలు వృథా చేసక్టకుాండా ఉాండాలి. మనకు నిరేాశిాంచబడిన
విధులు మనాం చేద్వాాం. ముఖేాం గా తలిా తాండ్రి గురువు అతిథులను సేవిాంచి ప్రేమిద్వాాం. తలిా తాండ్రి
గురువు, మినహా అాందరూ అతిథులే. ఇక శత్రువులు ఎవరు? మనకు మన పూర్తవకులు ఇచిిన
ప్రకృతి సాంపదను పాడుచేయకుాండా మన తరువాతి వారికి అాందిద్వాాం.
ఏ మతాం లోనూకూడ తలిా తాండ్రి గురువు అతిథులను ప్రకృతి సాంపదను గురిాంచి ఇాంత వివరాంగా
చెపపలేదు.
ఈ "నేను ఎల్ల ఉాంది" అనేది తెలుాకుాంటే, మనాం చేసే అనుష్ణునాం, ప్రతి పని కూడా చక్గా
చేయవచుి. ఇాంకా సలభాంగా తృపిీ ని పొాందవచుి. మనాం దేనిని ( సాంస్సరాం) విడువ పనిలేదు.
వయస కి తగగట్టోగా ఆహారాం తీసకొని, లేని పోని ఒతిీళ్ాకు లోనుకాకుాండా, ఉనన ఆరోగాేనిన
మరిాంత పాడవకుాండా చూసకుాంద్వాం.
63
ఈ క్షేత్రంలో శివుడు 'కాలకూట్' విష్టన్వి మింగ్ననందువలీ ఇది 'మహా మృతయంజయ క్షేత్రం' అన్వ,
కామధేనువు, కలపవృక్షం, శ్రీమహాలక్ష్మి ఆవిర్భవించినందువలీ 'సర్ి సంపతకర్ క్షేత్రం' అన్వ, ఆది
వైదుయడు ధనింతరి వలీ 'ఆర్వగయ సిదిధ క్షేత్రం' అన్వ, శాశితానంద్మలను ప్రసాదించే 'అమృతం'
ఆవిర్భవించి నందువలీ 'అమృతక్షేత్రం' అన్వ, ఛాయా గ్రహాలుగా రాహు కేతవులు సాినం
ప్పందడం వలీ 'రాహు కేత క్షేత్రం' అన్వ, మహాసర్పం 'వాస్క్త' వలీ రాహు కేత దోష్టలు, సర్ప
దోష్టలు, న్నగదోష్టలు మునిగు వాటిన్వ పరిహరించే
'మహా న్నగక్షేత్రం' గాను, ఇంకా సూర్య, చంద్ర గ్రహణ
శూలదోష్టలను పోగొట్టడమే గాక, సరాిర్ధ
ప్రద్మయకమైన క్షేత్రం నలీగుట్ట శ్రీకూర్ాన్నథసాిమి
వారి గుహాలయ క్షేత్రం'.
గ్రహణసమయంలో భ్కుతలు పటట సాినము, మధయ
సాినము, విడుపు సాినము ఆచరించుచు, గ్రహణ
సమయంలో కూర్ాన్నథున్వక్త క్షీరాభిషేకం,
జాలాభిషేకం భ్కుతలు తమ సిహసతములతో చేస్కొను
అవకాశం కలదు. గ్రహణ సమయమంతా "ఓం నమో శ్రీ కూర్ా న్నరాయణ్ణయ" అను
మంత్రాన్వి సామూహకంగా ఉచచరించెదరు.
రాహు-కేత-కుజ గ్రహాల బాధితలు, అభీషటసిదిధ కోరి గ్రహాది దేవతల మూల మంత్రాలను
సాధన చేయువారు మరియు ఇతర్ రుగాతలునివారు ఈ క్షేత్రమును సందరిించి, ఈ
క్షేత్రాధిపతి అయన శ్రీ హరికూర్ాన్నథున్వ సేవించి తరించగలరు.
ఈ క్షేత్రములో జరుగు కార్యక్రమములు: 1. శ్రీ హరి కూర్ా జయంతి మహోతసవం, 2. ముక్ట్టి
ఏకాదశి, 3. సూర్య గ్రహణం, 4. చంద్రగ్రహణం, 5. శ్రావణ మాస ఆఖ్రి శన్వవార్ం.
శ్రీమహావిష్ణువు శ్రీకూర్ా రూపంతో శ్రీకూర్ాన్నథ సాిమిగా కొలువుదీరి పూజలందుకుంట్ట
వుని సహజసిదధ క్షేత్రం గ్రహదోష్టలను తొలగ్నంచి ఆయురార్వగాయలను ప్రసాదించే భ్కాతనుగ్రహ
క్షేత్రంగా పేరు ప్పందిన క్షేత్రం. నలీగుట్ట శ్రీ కూర్ా క్షేత్రం
గ్రహణ కాలం ఒక విశేషమైన సమయం:
ఈ సమయంలో, ఈ క్షేత్రంలో చేయు జపము, ధ్యయనము అతయంత పుణయఫలాన్వి చేకూరుసాతయ.
కావున సియం స్త్రదధ కూర్ాన్నరాయణ క్షేత్రంలో జరుగుతని విశేషమైన గ్రహణ పూజలు,
జపము, ధ్యయనములో అందరూ పాల్గగన్వ, సహజ సిదధంగా ఏర్పడిన అమృతకలశం, వాస్కీ
సర్పరాజం, సియం స్త్రదధ మహ్యశిరున్వ అనుగ్రహము ప్పందగలరు.
66
స్సయాంకాల గాయత్రి సరసవతి, వైష్ణవి. ఈ తలిా సృషిోకి ముాందు పుటిోన తలిా. ఆబ్రహమకీట జనన
" ఈతలేా. " సృషిోకి ముాందు పుటిోనతలిా . ఈ సృషిో
చేయాలనే సాంకలపాంతోనే ఆమె గరభాం ధరిాంచి ,
తను పురుష్ రూపాం ధరిాంచిాంది. అపపటికే గరభాం
ధరిాంచి ఉాండడాంవలా యోనిమారగాం లేకపోవడాం
వలా విషుావు యొక్ నాభి కమలాం నుాండి బ్రహమ
ఉదభవిాంచాడని ఒక కథనాం కూడా
జనబాహుళ్ేాంలో ప్రచారాంలో ఉాంది. ఈ తలిా
శాంఖ ,చక్ర, ,గద, పద్వమలతో నలాని వరణముతో
Planetary Movements
Sun enters the sign Libra on 17th and transits for the rest of the month.
Mars enters the sign Libra on 3rd and transits for the rest of the month
Mercury enters the sign Libra on 18th and transits for the rest of the month
Jupiter on retrogression from 5th September in the sign Aries
Venus transits in Leo on re-entry retrogression from 2nd.
Saturn continues transit in Aquarius on retrogression for the whole month.
Rahu / Ketu continue to transit Aries and Libra respectively.
Uranus on retrogression from 1st in the sign Aries
Neptune continues Retro motion in Pieces for the whole month
Pluto on retro motion turns direct from 11th in the sign Capricorn.
( మరిాంత 2023 సాంవతార గ్రహ సాంచార సమాచారానికి ఇదే సాంచికలో చూడగలరు
71
ఇవి 9 (ర్వి, చంద్ర, బుధ, శుక్ర, కుజ, గురు, శన్వ, రాహువు, కేతవు) (యురేనస్, నెపూటయన్,
పూీట అనే 3 గ్రహాలు ఇటీవల కాలములో గురితంచబడినవి)( చంద్ర, రాహు, కేత గ్రహములు
భూమి కేంద్రముగా తిరుగుతూ వుంటాయ).
2. నక్షత్రములు - ఇవి గ్రహములకన్ని చాలా పెదదవి - న్వర్ంతర్ం శక్తత మరియు కాంతి
తర్ంగములను ప్రసరిసూత వుంటాయ. ఇవి సర్మండలం చుట్టట 360 డిగ్రీలలో ఆవరించి
వుంటాయ. ఇవి 27. (అశిిన్వ, భ్ర్ణి, కృతితక, ర్వహణి, మృగశిర్, ఆర్ది, పునర్ిస్, పుషయమి,
ఆశేీష, మఖ్, పూర్ిఫలుగణి, ఉతతర్ఫలుగణి, హసత, చితత, సాితి, విశాఖ్, అనురాధ, జేయషఠ, మూల,
పూరాిష్టఢ, ఉతతరాష్టఢ, శ్రవణం, ధన్వషఠ, శతభిషం, పూరాిభాద్ర, ఉతతరాభాద్ర, రేవతి).
వృతతములో ఒకొకకక నక్షత్రపు న్వడివి 13డిగ్రీల 20 న్వమిష్టలు.
3. రాశులు - వృతతములో నక్షత్రములను గురితంచడాన్వక్త ఏర్పర్చిన 12 భాగములు. (మేషం,
వృషభ్ం, మిథునం, కరాకట్కం, సింహం, కనయ, తల, వృశిచకం, ధనుస్స, మకర్ం, కుంభ్ం,
మీనం). ఇవి కొన్వి నక్షత్రముల సమూహము. ప్రతి రాశీ అందులో వునినక్షత్రముల
ప్రభావమును సమిషిట గా ప్రసరిస్తంది. అందువలన నక్షత్రముకన్ని ఎకుకవ ప్రభావ వంతముగా
వుంటంది. వృతతములో ఒకొకకక రాశి న్వడివి 30 డిగ్రీలు.
రాశి చక్రము లో మేష రాశి య్య ఆర్ంభ్ రాశి – శాసీరయత!: ప్రాచీన శాసరజ్ఞులు ప్రకృతిన్వ ఎంతో
సూక్ష్మంగా పరిశీలించి, భూమి మీద జరిగే ప్రకృతి ప్రక్రియను, సిిర్ంగా వుండే రాశి చక్రమును
మరియు అందులో ర్వి సంచార్ సిితి న్వ సమనియంచి రాశుల గణన మేష్టది గా
న్వర్ుయంచిన్నరు. ఇందుకు ముఖ్య కార్ణ్ణలు:
1. ర్వి మేషము లో సంచరించే కాలము లోనే చెటీ చిగురిసాతయ. దీన్వనే సృషిట ఆర్ంభ్
కాలమన్వ భావించారు. 2. ర్వి మేషము లో ప్రవేశించే న్నడు పగలు రాత్రి సమానంగా
వుంటాయ (వసంత విష్ణవతత) 3. రాశి చక్రము లో మేషము, కరాకట్కము, తల మరియు
మకర్ము కేంద్రములు గా గ్రహంచారు. ఈ రాస్లలో ర్వి సంక్రమణం అవుతనిపుడే భూమి
మీద వాతావర్ణం లో కీలక మారుపలు జర్గడం ఆర్ంభ్ మవుతంది. (1, 7 లో పగలు రాత్రి
సమానము గా వుండట్ం, 4 లో అతి ప్పడవైన పగటి కాలము 10 లో అతి ప్పడవైన రాత్రి
కాలము ముగ్నయడం)
74
1. రాశి చక్రము: ఇషట కాలమునకు జ్యయతిస్సల యథాతథ సిితిన్వ సూచించునది. ఇది మొట్ట
మొదటి అతయంత ప్రాధమిక సాధనం.
2. భావ చక్రము: జ్యయతిస్సల కార్కతిములను అనియంచుకొన్వ వాటి ప్రభావమును గణించి,
అర్ధం చేస్కొన్వ, ఫలితములను సూచించుకొనుట్కు, - భూమి తన చుట్టట తాను తిర్గడం
ఆధ్యర్ంగా – “ఘట్న్న కాలమునకు” న్వరిాంచుకునే రండవ అతయంత ప్రాథమిక సాధనం.
3. పై రండు చక్రములలో గ్రహ సిితి 4. జ్యయతిస్సల కార్కతిములు 5. దశా విధ్యనము 6.
గోచార్ము (వర్తమాన గ్రహ సిితి) ఈ ఆరు సాధనములూ ల్లకుండా, జ్యయతిష శాసర జాునమును
ఉపయోగ్నంచుకోవడం/ కుండల్ల విశేీషణ చేయడం ఏ మాత్రమూ సాధయం కాదు.
జాతక విశేీషణ్ణ సాధనముల ప్రయోజనము
➢ రాశి చక్రము, భావచక్రము (జనా కుండలి) - ఘట్న్న మూల కార్కము (Source of
Events)
➢ దశా విధ్యనము - ఘట్న్న కాల కార్కము (Timing of Events)
➢ గోచార్ము (వర్తమాన గ్రహ సిితి) జ్యయతిస్సల ప్రభావ ఫలదీకర్ణ కాల కార్కము
(Fructification of Events
జాతక విశేీషణ – మూలాధ్యర్ విధ్యనములు
1. కిండలీ-గ్రహస్థితి: కిండలీ-గ్రహస్థితి విశేీషణ కై ఋష్ణలు మనకు అందించిన
‘విధ్యనములు’ ప్రధ్యనముగా రండు ర్కములు: అ) కుండల్ల సంబంధమైనవి: ద్మిదశ
భావములు, వర్గ చక్రములు, వర్వగతతమ సాినములు, గ్రహములుని రాశుల అక్షము. ఇ)
గ్రహముల సంబంధమైనవి: గ్రహములకు సహజ భావ కార్కతిములు (సిిర్, చర్),
సంబంధ త్రయము (సిితి, యుతి, దృషిట), గ్రహ మైత్రి, షడబలములు, వర్గ చక్రములలో
బలములు. గ్రహముల బాలాయది వివిధ అవసిలు, సిరాుది మూరుతలు, అషటక వరుగ
విధ్యనము, దశా విధ్యనము, గోచార్ము 2. జ్యయతిస్సల కార్కతిములు: నక్షత్ర
కార్కతిములు రాశి కార్కతిములు గ్రహ కార్కతిములు 3. దశా విధ్యనము: జాతక
ఫలితములు జాతకులకు అందే కాలమును గురితంచడాన్వక్త ఋష్ణలు అందించిన
ప్రాథమిక సాధనమే దశా విధ్యనము. ద్మద్మపు 50 విధ్యనములు న్వరేదశించిన్న లోక
బాహుళయము పాటించునవి కేవలం 3 మాత్రమే. అవి వింశ్లతతరీ దశా విధ్యనము,
76
(దృషిట) బలము (దృషిట కేంద్రం ఆధ్యర్ంగా) 6. నైసరిగక బలము (ప్రకాశక్రమం - ర్వి చంద్ర శుక్ర గురు
బుధ కుజ శన్వ) షడబలముల సంబంధముగా పరిశీలించే ఇతర్ బలములు
ఇషట ఫలము, కషట ఫలము: ఒక గ్రహంయొకక దశ అంతర్దశా కాలములో యచుచ ఫలితములు
లోతగా విశేీషించుట్కు ఉపయోగ్నసాతరు
భావ బలము: ఒక భావము ల్లద్మ భావ సంబంధ రాశి యొకక బలాన్వి భావ బలం అంటారు.
జాతకచక్రం లో వుండే ద్మిదశ భావాలకూ వేరు వేరుగా భావ బలములు సాధించవచుచను. ఈ
బలము 3 ర్కాలైన బలముల మొతతం అవుతంది. అవి – భావాధిపతి బలం: భావాధిపతి
అయన గ్రహము యొకక షడబల పిండము భావ దృషిట బలం: భావ మధయమం పై వుని శుభ్,
అశుభ్ గ్రహముల దృషిట బలముల మొతతము (అనుకూలము, ప్రతికూలము) భావ దికబలం: భావ
సంబంధిత రాశుల నర్, జలచర్, కీట్, చతష్టపద వరీగకర్ణ ఆధ్యర్ంగా వాటిలో 1,4,7,10
భావముల భావమధయమం వునిభాగమును బటిట దీన్వన్వ న్వర్ుయసాతరు. VI) గ్రహముల అషటకవరుగ
బలము - రాశి పిండ, గ్రహ పిండములు VII) గ్రహముల వివిధ అవసిలు, మూరుతలు.
ఈ సాధనములను ఉపయోగ్నసూత యథోచితముగా అన్వింటి కార్కతాిల మేళవింపు చేసి దశా
కాలములను, గోచార్ సిితి న్వ గమన్వసూత ఫలిత సూచనలు ప్పందడమే “జాతక విశేీషణ -
సూక్ష్మ పరిశీలన” లక్షయము.
ప్రముఖ్ జ్యయతిష పదధతలు:పరాశర్, తాజక, జైమిన్వ, న్నడీ, పాశాచతయ, కేపీ పదధతి (పరాశర్,
పాశాచతయ మరియు న్నడీ జ్యయతిష పదధతల మిశ్రమం)
పరిగణించే అంశములు:
జ్యయతిస్సల ప్రభావమును తెలుస్కొనుట్కు ఏ జ్యయతిష పదధతి అవలంబించిన్న పరిగణించే
జ్యయతిస్సలు – 27 నక్షత్రాలు, 12 రాస్లు, 9 గ్రహములు (పాశాచతయ 10) (అరుదుగా అప్రకాశక
గ్రహములు కూడా పరిగణిసాతరు, ఉద్మ: మాంది/గుళ్లక)
ఉపయోగ్నంచే సాధన్నలు – రాశి చక్రము, భావ చక్రము, రాశి, భావములందు గ్రహ సిితి,
జ్యయతిస్సల కార్కతిములు, దశా విధ్యనము మరియు గోచార్ము.
జాతక విశేీషణ్ణ సాధనములు
1. రాశి చక్రము 2. భావ చక్రము 3. పై రండు చక్రములలో గ్రహముల సిితి. పై
మూడు సాధనములను ఉపయోగ్నసూత యథోచితంగా అన్వింటి కార్కతాిల మేళవింపు చేసి
79
దశా కాలము, గోచార్ము లను గమన్వసూత ఫలిత సూచనలు ప్పందడమే జాతక విశేీషణ్ణ
విధ్యనము. రాశి చక్రము/భావ చక్రము - ‘సంబంధ’ కార్క అంశములు
“గ్రహమైత్రి” (నైసరిగక, తాతాకలిక, పంచధ్య), “ఆధిపతయము" ఆధ్యరితములు -
నక్షత్ర/రాశాయధిపతయము, భావ కార్కతిము, "సిితి" ఆధ్యరితములు - సంబంధ త్రయము (సిితి,
యుతి, దృషిట), "గమనము" ఆధ్యరితములు - ఉచచ, నీచ, మూలత్రికోణము, అక్షము, అర్గళము
జాతక విశేీషణ లో గ్రహ సిితి ప్రాధ్యనయత - కుండల్ల లో గ్రహములు – “గ్రహ సంబంధము”
రాశి మరియు భావ చక్రములలో నక్షత్రములు మరియు రాస్లు “సిిర్” జ్యయతిస్సలు కనుక
వాటి ప్రభావ పరిశీలనకై, ఋష్ణలు, “చర్” జ్యయతిస్సలయన ‘గ్రహముల’నే ఆధ్యర్ంగా
పరిగణించారు. అందు వలననే నక్షత్రముల ప్రభావమును తెలుస్కొనుట్కు గ్రహములకు
నక్షత్రాధిపతయము, రాస్ల ప్రభావమును తెలుస్కొనుట్కు గ్రహములకు రాశాయధిపతయము,
భావములకు సంబంధించి గ్రహములకు సహజ భావ కార్కతిము (సిిర్/ చర్ కార్కులు గా)
న్వర్ుయంచిన్నరు. ఈ కార్ణం గానే కుండల్ల ల లో గ్రహ సిితి క్త అతయంత ప్రాధ్యనయత ఏర్పడినది.
గ్రహముల ధన్నతాక, ఋణ్ణతాక ప్రభావము: మహా ఋష్ణలు ఎంతో శాసీరయం గా సిిర్
జ్యయతిస్సల నుండి (నక్షత్రములు, రాశులు) చర్ జ్యయతిస్సల (గ్రహముల) ద్మిరా భూమి క్త వచుచ
కాంతల ప్రభావము అర్ధం చేస్కోవడాన్వక్త గ్రహములను రండంచెలలో వరీగకరించిన్నరు.
1. గ్రహములను 8 గా గ్రహంచి (రాహు/కేతవులను ఒకటి గా) 4 శుభులు (గురు, శుక్ర, బుధ,
చంద్ర) 4 అశుభులు (పాపులు) (ర్వి, కుజ, శన్వ, రాహు/కేతవు)
2. శుభులు 2, అశుభులు 2 గా రండు వర్గములు (గురు వర్గము – గురు, చంద్ర, ర్వి, కుజ; శుక్ర
వర్గము – శుక్ర, బుధ, శన్వ, రా/కే) చేసి ఒకే వర్గము లోన్వ వారు నైసరిగక మిత్రులు గా ఇరు
వర్గములు పర్సపర్ం నైసరిగక శత్రువులు గా సూత్ర బదధం చేసిన్నరు.
ఇందువలన నే “గ్రహ మైత్రి” మరియు “గ్రహ దృషిట” జ్యయతిషం లో ఎంతో ముఖ్యమైన
అంశములయనవి.
జాతక విశేీషణ - గ్రహసిిత రాశుల “అక్షము” “Axis” of Planets in the Zodiac in Chart
Analysis - గ్రహములు (చర్ జ్యయతిస్సలు) న్వర్ంతర్ం రాశి చక్రములో సంచరిస్తంటాయ.
మన సలభ్యం కొర్కు అవి ఏ నక్షత్ర పాదములో – ఏ రాశి లో (రాశి చక్రము న్వరిాంచిన
సమయాన్వక్త) వున్నియో ఆ భాగమును ఆయా “గ్రహ స్ుట్ము” అంటారు.
80
ఏ గ్రహమైన్న ఏదో ఒక రాశి లో ఉండక తపపదు. ఒక గ్రహము నుండి వేర్కక గ్రహము మధయన
ఇరు వైపులా వుని రాస్ల సంఖ్యను బటిట ఆయా గ్రహములుని “అక్షము” ఏర్పడుతంది.
(వృతతములో పర్సపర్ం కాంతలు ప్రసరించుకునే దూర్ం). అందువలీనే జాతక విశేీషణ లో రాశి
చక్రములో గ్రహముల మధయ వుని అక్షము కూడా అతయంత ప్రధ్యనమైన అంశము గా మన
ఋష్ణలు గురితంచారు. గ్రహముని సాినము నుండి ఇతర్ గ్రహములు వుండే రాశుల అక్షములు:
1. ఒకే రాశి లో వుంటే ద్మన్వన్వ “యుతి” అంటారు. (అక్షము 1/1) 2. సమ సపతకము (1/7) 3.
దిిరాదవదశము (2/12) 4. తృతీయైకాదశము (3/11) 5. చతర్ధదశమము (4/10) 6. నవ
పంచకము (5/9) 7. ష్ష్ణుష్ోకము (6/8) దివరాాాదశ (2/12), ష్ష్ణుష్ోక (6/8) అక్షములు
శుభ్ద్మయకము కాదు. అక్షముల్లర్పడిన రాశుల అధిపతల నైసరిగక మైత్రి న్వ కూడా పరిగణించ
వలసి వుంటంది రాశి చక్రము లో చర్ జ్యయతిస్సల (గ్రహముల) పరిభ్రమణ వేగము
గ్రహము ఒక రాశి లో ఒక నక్షత్రములో ఒక నక్షత్ర పాదములో
రవి 30 రోజులు 13 రోజుల 8 గాంటలు 3 రోజుల 8 గాంటలు
చాంద్ర 2 ¼ రోజులు 26 గాంటలు 6½ గాంటలు
కుజ 45 రోజులు 20 రోజులు 5 రోజులు
బుధ 25 రోజులు 8 రోజుల 22 గాంటలు 2 రోజుల 5½ గాంటలు
గురు 12 న్లలు 5 న్లల 10 రోజులు 1 న్ల 10 రోజులు
శుక్ర 25-29 రో. 10 రోజుల 16 గాంటలు 2 రోజుల 16 గాంటలు
శని 30 న్లలు 13 న్లల 10 రోజులు 3 న్లల 10 రోజులు
రాహు/కేతు 18 న్లలు 8 న్లలు 2 న్లలు
గ్రహ కార్కతాిలు - సారాంశ పటిటక
రాశులు – గ్రహములు రాశాయధిపతయము > సిక్షేత్రము, మూలత్రికోణము
రాశులు – గ్రహములు – పరిభ్రమణము ఉచచ నీచ రాశులు, పర్మోచచ, పర్మ నీచ
గ్రహసిితి రాశుల మధయ దూర్ము: సమ సపీకము(1/7),
రాశులు – గ్రహములు – పరిభ్రమణము
దివరాాాదశము(2/12), తృతీయైకాదశము(3/11), చతురధదశమము
గ్రహ సంబంధ ‘అక్షములు’
(4/10), నవ పాంచకము (5/9), ష్ష్ణుష్ోకము (6/8)
రాశులు – గ్రహములు – సంబంధ త్రయము సిితి (రాశి, నక్షత్రము), యుతి, దృషిట (గ్రహ దృష్ణటలు)
గ్రహములు – భావములు (రాశులు) రాశాయధిపతయము > భావాధిపతయము
81
పాంచాాంగాం
శ్రీ కళాేణ గుణవహాం రిపుహరాం దుసాాపనదోష్ణపహాం
గాంగాస్సనన విశేష్ పుణే ఫలదాం గోద్వన తులేాం నృణాం
ఆయురవరధన ముతీమాం శుభకరాం సాంతాన సాంపతపూదాం
నానాకరమ సస్సధనాం సముచితాం పాంచాాంగ మాకరణాతాాం
గ్రహాలలో శని ఒకస్సరి సూరుేని చుటూో తిరిగి రావడానికి 30 సాంవతారాలు, గురుడు తిరిగి
రావడానికి 12 సాంవతారాలు పడుతుాంది. ఈ రెాండిాంటి కనిష్ో స్సమనే గుణిజాం 60 కావడాం వలా
చాాంద్రమానాంలోని సాంవతారాలు కూడా 60గా ఉనానయి. ఈ 60 సాంవతారాలను మళ్ళళమనాం
సాంవతార, పరివతార, ఇడావతార, ఇదవతార, అనువతారాలనే భాగాలు చేసేీ అది
పాంచవరాుతమక యుగాంగా చూసకుాంటే 60 సాంవతారాలు మళ్ళళ 12 విభాగాలుగా కనిపిస్సీయి.
తిథేశి శ్రియమాపోనతి వారాద్వయుష్ేవరధనాం
నక్షత్రాత్ హరత్యతాపపాం యోగాద్రోగ నివారణాం
కరణాం కారేస్త్రదిధాంచ పాంచాాంగ ఫలముతీమాం
కాలవిత్రమకృదీధమాన్ దేవతానుగ్రహాం లభేత్ -
అాంటూ తిథి శ్రేయసాను, వారాం ఆయుషుును, నక్షత్రాం పాప నివారణను, యోగాం,
రోగనివారణను, కరణాం కారేస్త్రదిధని కలిగిస్సీయి. బ్రహామయురాాయానిన మనాం నితేాం
సమరిసూీనే అాంటాాం. అదే బ్రహమణ: దివతీయ పరారేధ... శేవతవరాహకలేప, వైవసవత మనవాంతరే,
కలియుగే, ప్రథమపాదే, అస్త్రమన్ వరీమానేన వేవహారిక చాంద్రమానేన సవస్త్రీశ్రీ ..... నామ
సాంవతసారే, చైత్రమాసే, శుక్షపక్షే, ప్రతిపద్వేాం, ఇాందువాసరే... ఈ వైవసవత మనవాంతరాంలో
27మహాయుగాలు గడిచిన తరువాత 28వ మహాయుగాంలో కలియుగాంలో ఉనానాం.
83
ఉనన మన మనసా అాంత శకిీ వాంతాంగా ఉాండక పోవచిని శసీియ సూత్రాం మీద ఆలోచన చేస్త్ర
ఈ చాాంద్రమానాం వారు అమావాసే రోజు ఏమి పనులు చేసక్టకాండయే బాబు అని చెపాపరు.
చాాంద్రమానమ్ పాటిాంచేది కరానటక, మాహారాష్ర, ఆాంద్రప్రదేశ, తెలాంగాణ, ఒడిస్సా , కొాంత
బాగాం మధేప్రదేశ. మిగిలిన రాష్ట్రాలనన సరమానాం పాటిస్సీరు.
యోగము:-రాస్త్రచక్రాంలో ప్రతి రోజు సూరుేడు చాంద్రుడు ఏదో ఒక నక్షత్రాం ముాందు కనపడాలి.
అల్ల కనపడుప్పుడు, సూరుేడి నక్షత్రాం కి చాంద్రుడి నక్షత్రముకు దూరము ఉాంట్టాంది, 27
నక్షత్రముల దూరము ఉాంట్టాంది రెాండిాంటి మధే, వాటి మధే స్సపేక్ష దూరమును కనుక్ట్వడాం
క్టసాం సూరుేడికి ఒక స్సోరిోాంగ్ పాయిాంట్ చాంద్రుడికి ఒక స్సోరిోాంగ్ పాయిాంట్ ఇచాిరు,
సూరుేడికి పుష్ేమి నక్షత్రాం చాంద్రుడికి శ్రవణ నక్షత్రాం ఇవి రాశి చక్రాంలో 180 డిగ్రీలుగ
ఉాంటాయి, ఇల్ల పుష్ేమి శ్రవణాం ఆధ్యరాం చేసకుని, ఇవాళ్ యోగాం తెలుస క్టవాలి అాంటే
చాంద్రుడు ఇవాళ్ ఏ నక్షత్రములో ఉనానడో శ్రవణాం నుాండి లెక్ప్టాోలి, సూరుేడు పుష్ేమి
నక్షత్రము నుాండి లెక్ప్టాోలి. ఇక్డ యోగాం అాంటే కాల్లనిన గణిాంచే స్సధనాం అని అరాాం. ఇవి
27 యోగములు ఉనానయి. ఆవిధాంగా ఆ రోజు సూరే చాంద్రులు ఏ నక్షత్రముల సాంఖేని యోగా
సాంఖే అాంటారు ద్వనేన యోగము అాంటారు,
యోగములు మొతీము 27, వాటి పేరుా వరుసగా 1.విష్్ాంభము 2. ప్రీతి 3. ఆయుష్ణమన్
4.సభాగేము 5. శ్లభనము 6. అతిగాండము 7. సకరమము 8. ధృతి 9. శూలము 10. గాండము
11. వృదిధ 12. ధ్రువము 13. వాేఘాతము 14. హరుణము 15. వజ్రము 16. స్త్రదిధ 17. వేతీపాత్
18. వరియాన్ 19. పరిఘము 20. శివము 21. స్త్రదధము 22. స్సధేము 23. శుభము 24.
శుభ్రము 25. బ్రహమము 26. ఐాంద్రము 27. వైధృతి.
ఈ విధాంగా తిథి:- మనాం ఏ పని చేసక్టవాలి మాంచి చెడులను తిథి సూచిసీాంది, వారము:-
ఏరోజు మాంచి రోజు ల్లభిాంచే రోజు అని చూడాలాంటే రోజు.నక్షత్రము:- శుభ అశుభ నక్షత్రమా
అని చూచి పనిచేయడానికి నక్షత్రము. కరణము :- యజాము యాగము చేయాలి అాంటే
కరణము యోగము:- కొనిన పూజలు అవి చేయాలని అనుకుాంటే ఈ యోగము చూడాలి,
ఈ విధాంగా కాల్లనిన ఐదు విధ్యలుగా చెబుతారు ఈ అయిదిాంటిని పాంచాాంగములు అాంటారు,
వీటి గురిాంచి చెపేపదే పాంచాాంగాం. ఇది వివరణ
86
ప్రశనశసిము – 7
లలితా శ్రీహరి: 9490942935
ప్రశన పదధతులు
అష్ో మాంగళ్ ప్రశన :
ఎనిమిది శుభ వసీవులు ఉపయోగిాంచి చెపేపటట్టవాంటి పదధతి అష్ో మాంగళ్ ప్రశన అాంటారు. అవి
దీపాం, బాంగారాం, అదాాం, ప్రుగు, పాలు, పాండుా, పుసీకము మరియు తెలాని వసిాం. వీటిని అష్ో
మాంగళ్ ద్రవాేలు అాంటారు. ఈ అష్ో మాంగళ్ ద్రవాేలు సరసవతిని, దీపారాధన గణపతిని,
దీపకాాంతి లక్ష్మిదేవిని సూచిస్సీయి. బాంగారు నాణాం జీవమును, ఇతర ద్రవాేలు దేహమును
సూచిాంచును. వాటిని కలిపి ఉపయోగిాంచటాం వలన జీవ, దేహ సాంయోగమును సూచిాంచి
వేకిీ యొక్ ఆరోగేాం, అయురాాయములను తెలుపును. ఈ అష్ోమాంగళ్ ద్రవాేలతో చేసేటట్ట
వాంటి పూజ, ప్రశనపదధతిని పవిత్రాంగా జరుపుటకు ప్రశన ఫలితాలను తెలుసకొనుటకు
ఉపయోగపడుతుాంది. ఈ పదధతి కేరళ్ ప్రాాంతాంలో బాగా ప్రాచురేాంలో ఉననది.
పృచఛకుడు వళ్లళ దైవజుాని వారిాంటోా అష్ోమాంగళ్ ప్రశన నిరవహిాంచమని చెపాపలి. దైవజుాడు
వారిాంటికి వళ్ళళ సమయాంలో అపపటి శకునాలు గమనిసూీ ప్రశన నిరవహిాంచటానికి వళాళలి.
వారిాంటోా పూలతో అలాంకరిాంచి, చెక్ పలకపై 12 రాశుల భ చక్రమును, మధేలో నాలుగు
దళ్ములు గల కమలమును ముగుగ పోస్త్రన తరువాత రాశులను, నవగ్రహాలను, మాాందిని,
వాటి అధ దేవత, ప్రతేధ దేవతలను మరియు గణపతిని పూజిాంచి ఆవాహన చేస్సీరు.
కుడివైపున ఒక దీపాంను ఉాంచి దీపకాాంతిని గమనిాంచాలి.
బాంగారు నాణాంను, 108 గవవలను పవిత్ర జలముచే శుభ్రపరిచి గాంధము, అక్షతలు, పువువలతో
కలిపి పూజిాంచాలి. ప్రశన సవరూపమును, భవిష్ేతుీలో ప్రశన ఫలితాంను తెలుసకొనుటకు
గ్రహాలను, నక్షత్రాలనుమరియు పితృ దేవతలను కూడా సమరిాంచి పూజిాంచవలెను.
ఒక సూచి గల బాలుడు/ బాలికను గాని ఎనినకొని చేతిలో బాంగారు నాణాం, పూలు, అక్షతలు
తీసకొని భగవాంతుణిణ సమరిసూీ చెక్పై లిఖిాంచిన రాశిచక్రాంనకు ప్రదక్షణ చేస్త్ర త్తరుప దిశగా
నిలబడి ఏదో ఒక రాశిలో దోసలిలోని వసీవులు ఉాంచమని చెపాపలి. ఆ వసీవులు ఉాంచిన
రాశి ప్రశనచక్రాం యొక్ లగనముగా గురిీాంచాలి. ఆ లగనాంతో ఆ రోజు ఉనన గ్రహస్త్రాతిని బటిో ఒక
87
Spiritual Astrology
ష్టిక్ర విధ్యనాం – 134
డా, వి. యన్ . శస్త్రి :9866 24 2585
(ఈ విధ్యనాంలో పరిశీలిాంచిన గ్రాంథాలు: ఆది శాంకరాచారుేని “శ్రీ దతాీత్రేయ ష్టిక్ర సోీత్రాం”;
శ్రీ లలితా సహస్ర నామ సోీత్రాం; శాంకరాచారుేని “సాందరే లహరి”; యోగవాస్త్రష్ుo; శ్రీ
కల్లేణనాంద నాథ దీక్షా నాములు: శ్రీ రాచకొాండ వాంకట క్టటేశవర రావు గారి “శ్రీ లలితా
రహసే నామ సహస్ర గూఢారధ దీపిక”; శ్రీ వివకానాందుని “రాజయోగ” మీద భాష్ణాం;
తైతిీర్తయ ఉపనిష్త్; శ్రీమతి కర్రా సూరేకాాంతాం గారి “ఆతమ దరిశని”; “పతాంజలి యోగ
సూత్రాలు”; “Journey through Chakras” by Ravi Ratan & Dr. Minoo Ratan ;
“Kundalini Tantra” by Swamy Satyananda Sarswati, Yoga publications Trust,
Ganga Darshan, Munger, Bihar, India; “Inner Tantric Yoga” by David Frawley;
“The Soul and its Mechanism” by Alice A Bailey”; Stellar Effects in Astrology –
Jeevaa and Sareera” by Dr. NVRA Raja; Stellar Effects – Planets Aspects and
Reflection” by Dr. B. Hymavathi)
ప్రాణ ఉపనిష్ద్:
आदित्योहवैबाह्ाःप्राणउियत्येषह्ेनंचाक्षषंप्राणमनगह्न
ृ ानः |
पथृ िवयांयािे वतासैषापरुषस्यापानमवस्टभ्यान्तरायिाकाशःससमानोवायवयाानः
అాంతరిక్ష ప్రాణాం రవి. చక్షువులలోని శవస లేక ప్రాణనిన రవి అనుగ్రహిస్సీడు. భూమి లోని దైవీ
శకిీ బయట శవస (అపాన) ను నియాంత్రిసీాంది. రవికి భూమికి మధే ఆకాశము ఈ శవసను
అాంతటా సమానాం (స్సమానే) చేసీాంది. వాయువు విసీరిాంచిన (వాేన) శవస. ఇక్డ ప్రశన
ఏమిటాంటే, ప్రాణము లేక అాంతరిక్ష శకిీ ఏవిధాంగా శర్తరము ఇాంకా ఇాంద్రియాలను
నియాంత్రిసీాంది? జీవులలో ప్రాణము లేక శవస అాంతరిక్ష సూత్రాల ఆధ్యరాంగా పనిచేసీాంది.
రవి, అగిన, అాంతరిక్షాం, వాయువు, ఉష్ణము క్రిాంద అాంతరిక్ష శకిీ ప్రసరిసీాంది. ఇాంకా ఈ
శకుీలను నియాంత్రిాంచే ప్రాణ, అపాన, వాేన, ఉద్వన మరియు సమాన వాయువులుగా వేకిీ
శర్తరాంలో విసీరిస్సీయి. ఈ పాంచ ప్రాణలే శర్తర అాంగాలను నియాంత్రిస్సీయి. వేకిీ శర్తరాంలోని
పాంచ ప్రాణల మీద అాంతరిక్ష ప్రతిరూపాల ప్రభావాం ఉాంట్టాంది. రవి ప్రాణనిన (ప్రాణ), భూమి
విసరజన – పునరుతపతిీ కారేక్రమాలను (అపాన), జీరణ వేవసాను నియాంత్రిాంచే సమాన
వాయువును అాంతరిక్షాం, మొతీాం శర్తరానికి అవసరమయేే శవసను వాేన వాయువు,
త్యజసాను ఉద్వ న వాయువులు నియాంత్రిస్సీయి. ఈ విధాంగా విశవనికి, వేకిీకి అాంటే సూాల
– సూక్ష్మ లేక సమిషిో – వేషిోకి సాంబాంధాం ఉాంట్టాంది.
బయటి వేవసాలోని మూల ధరామలు లేక భూతా (external elements) లను వాటి సాంబాంధత
దేవతల ద్వవరాను, అాంతరగత అవయవాలను (Internal organs) జీవిత శకుీల ద్వవరాను
ప్రాణాం నియాంత్రిసీాంది. వేకిీ యొక్ సూక్ష్మ రూపాం (వేషిో) ను సమిషిో యొక్ సూాల రూపాంగా
నిరాధరిాంచబడిాంది. అాంతరిక్షాంలోని ప్రాణ శకుీలు మనలో విసీరిాంచబడి పనిచేసీననట్టా
పిపపల్లది మహరిు ఉవాచ.