You are on page 1of 93

శ్రీ గాయత్రి

Sree Gayatri
అక్టోబర్ 2023

“అరుణాం కరుణ తరాంగితాక్షాం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాాం


అణిమాదిభి రావృతాాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానాం ”
Spiritual & Astrological Online Monthly
Free Magazine
2

శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక – జ్యేతిష్ మాస పత్రిక
(తెలుగు – ఆాంగా మాధేమాం )

సాంపుటి-6 సాంచిక-10 ఈ సంచికలో


సనాతన ధరమాం – శ్రీ గాయత్రి డెస్క్ 10
భాద్రపద క్రు. విదియ – ఆశవయుజ క్రు.తదియ
సాందరే లహరి.22 – గరిమెళ్ళ 13

సనాతన ధరమ పరిష్త్- 108 దివేక్షేత్రాల సమాచారాం -40 కిడాాంబి 18


తాటక సాంహారము – జయాం వాం చలపతి 27

శ్రీ కృష్ణ గాయత్రీ మాందిరాం సనాతన ధరమo - అతేాంత పురాతనమ్ 33


చతుర్ యుగ వైభవాం-2 - T. సరోజ 35
ప్రచురణ – “శ్రీ గాయత్రి” రామానుజాచారుేలు – 7 మోహనశరమ 37
యా దేవీ సరవభూత్యషు .. పీసపాటి 42
సాంపాదకతవాం శ్రీ లక్ష్మీ నారాయణి .. పిల్లాడి రుద్రయే 45
పరమేశవర్త తతవాం – విస్సాప్రగడ 48
డా. వి. యన్. శస్త్రి సాందరకాాండ .. .. గిరిజా మనోహర శస్త్రి 50
విశవనికి తలిా - శ్రీ ఆయుర్ .. భువనేశవరి 53
సహకారాం
అహాం బ్రహామస్త్రమ స్సవనుభవాం – ములుకుటా 61
జె.వాంకటాచలపతి శ్రీ హరికూరమగిరి – భువనేశవరి 64
ఉదయ్ కార్తీక్ పప్పు “నగాయత్రాేైః.. .. చక్ర భాస్ర రావు 66
ఫ్లాట్ నాం.04, జాస్త్రమన్ టవర్, ఎల్ & టి - జనమ కుాండలీ విశేాష్ణ – సోమనాథ శస్త్రి 72
శేర్తన్ కాంటీ, గచిిబౌలి, హైదరాబాద్ –500032 పాంచాాంగాం – డా. పుసలూరి 82
తెలాంగాణ - ఇాండియా ప్రశనశసిము – 7 – లలితా శ్రీహరి 86
విపర్తత రాజ యోగము డా. కె.యన్.యస్క 90
Spiritual Ast– డా. వి. యన్. శస్త్రి 91
ఆధ్యేతిమక – జ్యేతిష్ మాస పత్రిక
3

(తెలుగు – ఆాంగా మాధేమాం

శుభాకాాంక్షలు
శ్రీ గాయత్రి పాఠక మహశయు లాందరికీ, శ్రీ గాయత్రి పత్రిక వాేసకరీ లాందరికీ,
ఇతర గ్రూప్ లలో పత్రికను చదువుతునన సభుేలాందరికీ, ఆ గ్రూప్ అడిమన్ లాందరికీ,
జయభారతి, అక్షర క్టటి గాయత్రి పీఠాం
గ్రూప్ ల ద్వవరా
నిస్సాారధాంగా దేశహితాం క్టరి నితేాం
శ్రద్వధసకుీలతో ధ్యేన-జప, యాగ-హోమాలు నిరవహిసీనన వారాందరికీ

విజయ దశమి
శుభాకాాంక్షలు
శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక-జ్యేతిష్ ఆన్లన్
ా ఉచిత
మాస పత్రిక
4

శ్రీ గాయత్రి
ఆధ్యేతిమక - జ్యేతిష్ మాస పత్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధ్యేతిమక – జ్యేతిష్ మాస పత్రిక
సాంపాదక వరగాం

బ్రహమశ్రీ సవితాల శ్రీ చక్ర భాస్ర రావు, గాయత్రీ ఉపాసకులు ,


వేవస్సాపకులు – అధేక్షులు -- అక్షరక్టటి గాయత్రీ శ్రీ చక్ర పీఠాం ,
గౌతమీ ఘాట్, రాజమాండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస పత్రిక సలహా సాంఘ అధేక్షులు
సెల్: 99497 39799 - 9849461871

Dr. V.N. Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A -PhD Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com, (CAIIB) Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-Vastu Monthly
Magazine, Hyderabad.
Executive Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE
KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8712101705
5

సపాందన: అక్టోబర్ 2023

01 R.P.మోహన్: 99723 32523: సాంపాదకీయాం సెప్ోాంబర్ 2023 శ్రీ గాయత్రి


మాసపత్రికలో చాల్ల చాల్ల బాగుాంది. భారతదేశము విశవ గురువుగా
తాందరలోనే అవతరిసీాందనడాంలో ఏమి సాంశయాం లేదు.

02 డా. ఫణి శరమ, ధవళేశవరాం: 80199 66999: ముాందుగా శ్రీ గాయత్రి ఆధ్యేతిమక
జ్యేతిష్ ఆన్లాన్ మాసపత్రిక పాఠకులాందరికీ శ్రీ కృష్ణణష్ోమి, శ్రీ వరస్త్రదిధ వినాయక
చవితి శుభాకాాంక్షలు. ఈ పత్రిక మొదలుప్టిో అప్పుడే 62 సాంచికలు
విజయవాంతాంగా పూరిీ చేస్త్రాంది అనేది చాల్ల ఆనాందకరమైన విష్యాం. 2024 లో
ఈన్ల 75 వ వజ్రోతావ ప్రత్యేక సాంచిక రాబోవడాం ఇాంకా ఆనాందకరాం. దేవతలను
ఆరాధాంచడానికి మూడు ప్రక్రియలు ఉాంటాయనేది సాంపాదకీయాంలో చక్గా
వివరిాంచారు. శ్రీ గరిమెళ్ళ సతేనారాయణ మూరిీ గారు రాస్త్రన సాందరేలహరి
లో స్సధకుడు చేసే స్సధనవలా గరుడ ప్రయోగాం వలా గరుతమాంతునితో సమానాం
అవుతాడు అనే శ్లాకము ద్వని తాతపరేము చాల్ల చక్గా వివరిాంచారు. అల్లగే
అమమవారి గురిాంచి కూడా శ్రీ సూకీాం వరణన గురిాంచి చెపపడాం కూడా చాల్ల
బాగుాంది.
అల్లగే వాట్ాఅప్ సేకరణ ఆయురాాయము ఆశీరవచనము వివరణ చక్గా ఉాంది.
దీనిన అరాాం చేసకునే ముాందుకు వళ్ాడాం చాల్ల ఉతీమాం. శ్రీ పీసపాటి గిరిజా
మనోహర శస్త్రి, రాజమహాంద్ర వాసీవుేలు శ్రీ జగదుగరు ఆదిశాంకరుల వారి తలిా
గారి అాంతిమ యాత్ర గురిాంచి చెపిపన విధ్యనము హృదయానిన హతుీకుాంది.
అల్లగే శ్రీ లక్ష్మీనరస్త్రాంహ వాటాప్ గ్రూపు నుాంచి సేకరిాంచిన మోక్షానిన ప్రస్సదిాంచే
మధురాాంతకాం పుణేక్షేత్రాం గురిాంచి చెపిపన విధ్యనము, వివరిాంచిన విధ్యనము
కళ్ళకు కటిోనట్టోగా ఉాంది. అతి తవరలో సవయాంగా వళ్లా రావాలి అనే క్టరికను
కలుగజేసోీాంది.
శ్రీ కిడాాంబి సదరశన వణుగోపాలాం గారు వ్రాస్త్రన ద్వవరక వివరణ, కృష్ణణష్ోమి
సాందరభాంగా మరొక్స్సరి ద్వవరకని తలుచుక్టవడాం ఆనాందకరాం. ఎాంత
6

భగవాంతుడు అయినా కూడా కొనిన సాందరాభలోా తగిగ ఉాండాలి అని శ్రీకృష్ణ


భగవానుడు చెపపకనే చెపాపరు.
బ్రహమశ్రీ చక్ర భాస్రరావు, హిమబిాందు, అక్షరక్టటి గాయత్రి పీఠాం, రాజ మహాంద్ర
వాసీవుేలు. కృష్ణణాంగారక చతురాశి వ్రతము ఎల్ల చేయాలి అనన విష్యము
చాల్లమాందికి తెలిస్త్రన, వారు మరొక్స్సరి వివరిాంచడాం మాంచి విష్యాం.
శ్రీ తాడిపరిీ సరోజ గారు నాలుగు యుగాల వైభవము సేకరణ వాేసాం చక్గా
ఉాంది అల్లగే ద్వనిలో యుగాల యొక్ కాలముల ప్రమాణములు ఇచిి ఉాంటే
ఇాంకా బాగుాండేది అని నా అభిప్రాయాం. అాంటే కృతయుగ కాలము ఎనిన లక్షల
సాంవతారాలు అల్లగే మిగిలిన యుగాలు యొక్ కాలముల ప్రమాణములు ఇచిి
ఉాంటే ఈ వాేస్సనికి పూరణతవాం వచేిది అని నా అభిప్రాయాం మాత్రమే.
శ్రీ కిడాాంబి సదరశన వణుగోపాలాం గారు వివరిాంచిన దగధ యోగము ముహూరీ
భాగము వివరణ చక్గా ఉాంది.

03 ములుకుటా క్రిష్ణమూరిీ: 99594 98995: శ్రీ గాయత్రి సెపోాంబర్ సాంచికలో


సపృశిాంచిన విష్యాలు పరమాదుభతమైనవిగా నేను భావిసీనానను. నా పరిజాానాం
ఎాందునా సరిపోదు. మీ బృహత్ యజాాంలో తోడపడుతునన రచయితలకు శతక్టటి
వాందనాలు. ఒకొ్క్ అాంశము చదువుతుననప్పుడు, నా స్సాయిని అాంచనా
వసకుని, నేను తెలుాక్టవలస్త్రనది ఎాంతో ఉాంది అని అవగతాం అయిేాంది. ఈ పైన
మీరు ప్రచురిాంపబోయే సాంచికలను ఇతోధకమైన శ్రదధతో చదివి, విష్యాంను
సాంగ్రహిాంచి, ఆయా రచయితల కృషికి తగిన నాేయాం చేయగలను అని
వినయపూరవకాంగా తెలియచేయుచునానను. మొదటగా ఈ విష్యాలోా ఉాండే
స్సరాాంశాంను గ్రహిాంచగలిగిత్య నాలో మరికొాంతగా సపాందన రాగలదు అని నా
భావన.

04 విస్సాప్రగడ రామలిాంగేశవర రావు: 94901 95303: శ్రీ గాయత్రి.సెప్ోాంబర్ సాంచిక


సరావాంగ సాందరాంగా ఆదేనీమూ అలరిాంచిాంది.సాంపాదకీయాంలో సనాతన ధరమ
వైశిష్ణోానిన, ద్వనిన పాటిాంచ వలస్త్రన అవసరానన చక్గా వివరిాంచారు. ఆది
శాంకరుల జీవిత చరిత్రను, సాందరకాాండను రసవతీరాంగా వివరిసీనానరు
7

పీసపాటి వారు. చానోాగేాంలో ఉనన జానశృతి రైకుేల కథను చలపతి గారు


విపులాంగా వివరిాంచారు. శసిాం విధాంచిన సనాేస్సశ్రమ వైశిష్ణోానిన చక్గా
విశదపరిచారు. రుద్రయే గారి కసూీరి పరిమళాలు మర్త మర్త గుబాళ్లాంచాయి.
కననడ కసూీరి అని ఎాందుకాంటారో తెలియదు.అక్డ కసూీరి మృగాలు ఎకు్వ
ఉాంటాయా? దగధ యోగ ముహురాీలపై కిడాాంబి వారి రచన మాయా బజార్
చిత్రాంలో పిాంగళ్ల వారి ప్రస్సీవనను గురుీకు తెచిిాంది.అల్లగే KNS గారి నచ భాంగ
రాజ యోగ వివరణ అదుభతాంగా ఉాంది. spiritual astrology లో శస్త్రి గారి
పిాండాాండ బ్రహామాండ వివరణ,అాంత రిక్షాం లో సైతాం గ్రహగతుల ప్రభావాం వాంటి
అాంశలను హృదేాం గా సపృశిాంచారు.

05 Dr. K.N.Sudhakara Rao: 72076 12871: September 2023 issue


Sree Gayatri magazine with Lord Ganesh is very attractive.
Chithramala of Sri Surampudi, Ayurdayam – Aseervachanam
(sekarana), Mokshanni Prasadinche Madhuranthakam, Krishna
Angaraka Chaturdasi Vratham by Himabindu garu,
Rushabhavatharam of smt. Bhuvaneswari garu, Kasturi
Parimalam of Sree Pilladi Rudrayya, Chaturyuga Vaibhavam of
Tadipathri Saroja garu and other articles, in my opinion meet the
interests of our readers. I congratulate all the writers and the
editorial committee especially Dr.V.N. Sastry garu for his
selection of articles.

అక్టోబర్ 2023 సాంచిక శ్రీ గాయత్రి - ముఖ చిత్రాంగా ఇాంకాలోపలి పేజీలో ప్రచురణరధాం,
వయుటకు ఫోటోలను పాంపమని ఆడగగానే ఈ క్రిాంది సభుేలనుాంచి సపాందన లభిాంచిాంది.
తాడిపరిీ సరోజ, ఆక్టాండి వాంకటేశవర శరమ,, కె. వణుగోపాల్, భువనేశవరి, జలసూత్రాం
ప్రస్సద్. ఎాంపిక చిత్రానిన వయడాం జరిగిాంది. అాందరికీ ధనేవాదములు.
8

लौकििानाां कि साधूना,ां अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पुनराद्यानाां, वाचमर्थोsनुधावकर् ।।
(భవభూతి కృత ఉతీరరామచరితాం)

లౌకికులయిన సతుపరుషులు భావప్రకటననిమితీాం భాష్నుపయోగిస్సీరు.


కాన మహరుులమాటను భావాం అనుసరిసీాంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సాంపాదకీయాం:

పాండుగలు ఆయా జాతుల సాంస్స్ర బిాందువులు – సాంసృతీ ప్రతిబిాంబాలు కూడాను. వాటి


ఆాంతరాంగిక భావానిన నేటితరాం పూరిీగా గ్రహిాంచవలస్త్ర వుాంది. మన జాతీయ జీవనవిధ్యనాం
లో కూడా పాండుగలకు సదీరఘమైన చరిత్ర ఉాంది. సమాజాంలో సేనహాం, సాంఘటిత శకిీ, దేశభకిీ,
ఆధ్యేతిమక భావనలను ప్ాంపొదిస్సీయి. ఆశవయుజ శుదధ దశమిని విజయదశమి అని, దసరా
అని వేవహరిస్సీాం. మన శస్సిలలో, పురాణలలో, మన పరాంపరాగత జీవితాంలోనూ
విజయదశమికి ఉనన మరాేద, గౌరవాం, ప్రాముఖేత ఎాంతో విలువయినది. దశమికి ముాందు
నవరాత్రులు జరుగుతాయి. అాంటే ఆశివయుజ శుదధ పాడేమి నుాండి నవమి వరకూ సకలలోక
జననియైన ఆదిపరాశకిీ యొక్ అవతారాలను రోజు కొక్టి చొప్పున పూజిసూీ పదవనాడు
విజయదశమిని జరుపుకుాంటాాం. ఈ ఆదిశకిీ అపరాజితా దేవియట. అాంటే పరాజయాం
ఎరుగనిది. అప్రతిహతయట. అాంటే యెదురులేనిది. విజయశీలయైనది. విజయముల
నిచుినది. ఈ పాండుగ సాందరభాంగా శస్సిసి పూజలు జరుగుతాయి. స్సయాంత్రాం సీమోలాాంఘనాం
చేస్సీరు. అాంటే పొలిమేరలు ద్వటడాం. పొలిమేరలు ద్వటి గరుడ దరశనాం చేసకొని తిరిగి
వస్సీరు. ఈనాడే శమీ (జమిమ) వృక్షానిన పూజిస్సీరు. జమిమని అగినగరభ అని కూడా అాంటారు.
“శమీ శమయత్య పాపాం, శమీ శత్రు వినాశన” అని సమరిస్సీరు. విజయదశమి సాందరభాంగా
రామలీలలు ప్రదరిశాంచడాం, ఆయుధ క్రీడలు జరపడాం అనాదిగా ఆచారాంలో ఉాంది.
9

విజయదశమితో సాంబాంధాంగల ప్రతిగాథలోనూ ఇహపర శకుీల సమనవయాం కనిపిసీాంది.


జగతుీలోని ఆసర్తశకిీకీ, దైవీశకిీకీ సాంభవిాంచే పోరాటాం లో దైవీ శకిీకి విజయము లభిసీాంది.
పరాంపరాగతమైన మానవ మరాేదను ఉలాాంఘాంచి, ఏ బలమూ తన నిరణయానిన ప్రపాంచాం మీద
రుదాలేదు. జాతిని నడిపిాంచేది ఆయా జాతుల సవభావాం. అది ఒక్ రోజులో వచేిది కాదు.
అాంతర్తానాంగా ఎప్పుడూ ఉాంట్టాంది. ఎాంతవరకూ ఆ సవభావానికి విఘాతాం కలుగదో,
అాంతవరకూ ఎనిన కష్ణోలనైనా భరిసూీ, మనుగడ స్సగిసీాంది. ఆ సవభావానిన అవమానిసేీ, ఆ
జాతి మొతీాం ఒక్టై అాంతర్తానాంగా ఉనన సరవశకుీలను క్రోడీకరిాంచుకొని ఆక్రోశిసూీ లేసీాంది.
మహాశకిీగా ఆవిరభ విసీాంది.
ప్రపాంచాంలో అతిపురాతన, సనాతన ధరమాం హైాందవాం. హిాందూతవాం ఒక మతాం కాదు. జాతిని
నడిపిాంచే ఒక సూూరిీ. దీనికి ఆయువుపట్టో మన భారతదేశమే. అది విడుచుకుాంటే ఈ
ప్రపాంచాంలో మనకెక్డ స్సానాం? మన సాంసృతీ, సాంప్రద్వయాలకు అనేక దేశలు
ఆకరిుతమవుతునానయి. వాటికి మన దేశమే నాయకతవాం వహిాంచాలని క్టరుకుాంట్టనానయి.
ఇట్టవాంటి సమయాంలో మనాం, మనమధే ఉనన విభేద్వలను, స్సవరాానిన వదలి దేశాం యావత్తీ
ఒక్టిగా లేవాలి. ఆ ఒక్టిగా నడిపిాంచే నాయకులు ముాందుాండాలి. హైాందవమే లేనినాడు
ప్రవచనాలకు ఏది స్సానాం? పీఠాధపతులు ఎక్డ? హిాందూ ధరామనికి ఆపద కలిగిత్య, మన
హోద్వ నిలుసీాంద్వ? దేశాం యెడల, సమాజాం యెడల మన కరీవాేనిన పాటిాంచాలి.
సవతాంత్రాం వచిినా ఆతమ విసమృతిలో ఉనానాం. మన భారతదేశ సీమలను కాపాడుక్టవలస్త్రన
అవసరాం ఏరపడిాంది. ఇాంకా చెపాపలాంటే జారవిడుచుకునన భూభాగానిన తిరిగి పొాందవలస్త్రన
అవసరాం ఉాంది. ఒకప్రక్ పాకిస్సాను, ఇాంక్టప్రక్ డ్రాగన్ చైనా బుసలు కొడుతునానయి. పోనలే
అని ఊరుకుాంటే మొదటికే మోసాం వసీాంది. పాకిస్సాను గాని, చైనా గాని మనదేశాం వైపు
చూడడానికే భయపడేల్ల జాతి యావత్తీ ఒక్టిగా నిలవాలి. ఆద్వరిలో నడిపిాంచే
నాయకులకు వననాంటి నిలబడాలి. ఆ చైతనాేనిన పొాందిననాడు, మనాం అాందరమూ ఒక్టే.
అప్పుడు విభేద్వలు ఉాండవు. అట్టవాంటి సూూరిీని ఈ విజయదశమి నుాంచి పొాందుద్వాం. మన
జాతిని ప్రపాంచాంలో సగరవాంగా నిలబెడద్వాం.

డా. వి. యన్. శస్త్రి, మానేజిాంగ్ ఎడిటర్


10

సనాతన ధరమాం
(శ్రీ గాయత్రి డెస్క్)
సనాతనము అాంటే మొదటి నుాంచి ఉననది. ఎపపటికీ నిలిచేది. Eternal. పరమాత్యమ కాదు
జీవాతమ కూడా సనాతనుడేనని శసిాం చాట్టతుననది. జీవభూతైః సనాతనైః అని భగవదీగత
(వద్వాంత పరిభాష్ణ వివరణము). తత్ సాంబాంధమైన ధరమమే సనాతన ధరమాం. అల్లగే హిాందూ
సనాతన ధరమాం’ అాంటూ ఏమీ లేదు. అది ‘సనాతన ధరమాం’ అాంత్య. ‘సనాతన’ అాంటే,
శశవతమైనదని అరధాం. శశవతాం అాంటే ఎపపటికీ ఉాండే సతేాం అని అరాాం. ఎపపటికీఉాండేది సరే,
ఎపపటి నుాంచి ఉాంది అాంటే, సృషిో ఆరాంభాం నుాంచి. సృషిో అనేది బ్రహమ చైతనేమే. కాగా ఆ
చైతనేమే తన మాయా ప్రభావాంతో గిరి, నదీ సముద్రాదికమైన బాహే ప్రపాంచాంగానూ పశు
పక్షి మనుష్ణేదికమైన జీవ ప్రపాంచాంగానూ మనకు భాస్త్రసీననది. ఈ ప్రపాంచాం
వికస్త్రాంచాలాంటే, ప్రవరీనా నియమావళ్ల అవసరాం. దీనేన ధరమాం అనానరు. సృషిో ఆరాంభాం నుాంచి
ఉననదీ, ఎపపటికీ ఉాండేదే కాబటిో సనాతన ధరమ మయిేాంది. ఇది కాల్లనుగతాంగా మారిపోదు.
ఇది ఎక్డ ఉాంట్టాంది ఎల్ల తెలుసీాంది అాంటే వద వాజామయాం ఆధ్యరాం. వద్వలతో బాటే
ఆవిరభవిాంచిాంది. వద్వలు, ఉపనిష్తుీలు, బ్రహమసూత్రాలు, భగవదీగత, పురాణలు,
ఇతిహాస్సలలో కథలుగా భగవాంతుని నుాంచి, దేవతలు, ఋషులు, మనుషులు, ఇల్ల మన ద్వకా
వచిిాంది. బాహే ప్రపాంచాంలో యాాంత్రికాంగా జరిగిపోత్త ఉాంట్టాంది. జీవ ప్రపాంచాంలో బుదిధని
ఉపయోగిాంచి, కొాంత ఆలోచన చేస్త్ర మనుషుేలు ధరమాం గురిాంచి తెలుసక్టగలుగుతునానరు.
ప్రకృతిలో వికృతి ల్లగా , సనాతన ధరామనిన ఆచరిాంచి నటాయిత్య సఖేాం. లేకపోత్య దుైఃఖాం.
సనాతన ధరామనిన ఒక్ మాటలో శసిాం అనానరు. మనకెప్పుడూ అాందుబాట్టలోనే ఉాంట్టాంది. ఏ
సాంశయాం వచిినా తీరిడానికి, అనేక మాంది పీఠాధపతులు, యోగులు, ప్రవచన కారులు,
పాండితులు, భకీ శ్రేషుులు ఉనానరు. ధరమ బదధాంగా జీవిాంచమని, ఎలాప్పుడూ సతేాం మాటాాడాలని,
నిష్ణ్రణాంగా ఎవరిని బాధప్టోకూడదని, ఒకరి విష్యాం ఇాంకొకరి వదా మాటాాడకూడదని,
ఎవరి సొముమ అపహరిాంచకూడదని, తనది కానిద్వనిని పొాందే ప్రయతనాం చేయకూడదని,
నితేాం భగవద్వరాధన చేయమని, సమాజ శ్రేయసా దృషిోలో ప్ట్టోక్టవాలని, వేకిీ కాంటే
సమాజమే మిననయని ఇల్ల ఎనోన చెబుతోాంది సనాతన ధరమాం. సనాతనాంలో లేని విష్యమే
11

లేదు. ప్రతి ఒక్ సాంశయానికి పరిష్ణ్రాం ఉాంది సనాతనాంలో. సరవ సాంగ పరితాేగులు ఇవనన
అనుసరిాంచారు. వారికి సమాజ శ్రేయసేా ముఖేాం. మనిషిపై మనిషి నియాంత్రణ క్టసమో,
సమానతవాం క్టసమో సాంఘాంలో ప్ట్టోకునన శిక్షాసమృతులు కావు ఇవి. ఎాందుకాంటే, చటాోలు
తరతరానికీ మారుత్తాంటాయి. అది వరే విష్యాం. మనాం మాటాాడేది చటాోల గురిాంచి కాదు,
మనాం మాటాాడేది ఎపపటికీ నిలిచి ఉాండే సనాతన ధరమాం గురిాంచి.
సనాతన ధరమాం అాంటే జీవితాం సాంతృపిీగా నడవటానికి అాంతర్తానాంగా ఉనన నియమాలు
మాత్రమే. ఎాందుకాంటే, ఆ నియమాలకి కట్టోబడి ఉాండకపోత్య మన జీవితాం సరిగాగ స్సగదు. ఈ
నియమాలు మన మీద ఆపాదిాంచినవి కావు, అవి మన ఉనికికి ఒక పునాది, ఒక ఆధ్యరాం. వీటిని
సరిగా అరధాం చేసకుాంటే, జీవితాం హాయిగా స్సగిపోతుాంది ఎాందుకాంటే, ఎల్ల ఉాండాలో
తెలిస్త్రాంది కనుక,, ద్వనికి కట్టోబడి ఉాంటారు కనుక.. అది తెలియకపోత్య మాత్రాం, అనవసరాంగా
కష్ణోలు పడవలస్త్ర వసీాంది.
ఏ సాంసృతీ కూడా ధరమాం గురిాంచి మనాం చూస్త్రనాంత లోతుగా ఆలోచిాంచలేదు. అాందుకే
మనాం, గొపపగా ‘హిాందూ సనాతన ధరమాం’ అని అాంటూ ఉాంటాము. హిాందు అనబడేది
భౌగోళ్లక గురిీాంపు. సనాతన ధరమాం ప్రతి జీవికీ వరిీసీాంది. ఎవరెక్డునాన, భారతీయులాందరికీ
వరిీసీాంది. సవధర్తమయులే కాదు, విధర్తమయులకు కూడా వరిీసీాంది. ఎాందుకాంటే ఈ
నియమాలు మన ప్రాథమిక జీవన ప్రక్రియకు మారగదరశకాలు.
హిాందూ ధరమాంలో కుల వివక్ష, వరణ వేవసా (Caste System) ఉాందని కొాంతమాంది ఆక్షేపణ.
ఇదేమిటో చూద్వాాం. చాతురవరణాంలో బ్రాహమణ, క్షత్రియ, వైశే, శూద్ర అని విభజన. సమాజాంలో
జీవన విధ్యనాం సలువుగా స్సగేాందుకు ఏరపరుచుకునన సలభేాం. శూద్రుడు అాంటే సాంస్స్రాం
లేని వేకిీ అని అరాాం. ఆ మాటకు వసేీ ప్రతి మానవుడు “జనామనా జాయత్య శూద్రైః" అని
పేరొ్నానరు. జనమతైః ప్రతి వాడు శూద్రుడే. తరువాత విదే వినయ సాంపనునడైత్యనే సాంస్స్ర
వాంతుడవుతాడు. ద్వనికి దివజతవమని పేరు. అాంటే రెాండు స్సరుా జనిమాంచిన వాడని అరాాం.
మొదటి జనమ భౌతిక మైత్య, రెాండోది వైజాానికాం. కనుక, ఇక్డ శూద్ర అనే పదాం వరాణనిన చెపపటాం
లేదు. మానవుని జిజాాసను సూచిసీాంది. అాంతవరకూ ఎవరయినా శూద్రతవమే. అాందుకునే
తెలుసక్టవాలిాన విష్యాం ఏమిటాంటే, కులాం అనేది హిాందూ సమాజాంలో భాగమే కాన,
12

హిాందూ ధరమాంలో భాగాం కాదు. హిాందూ ధరమాంలో వరణాం మాత్రమే భాగాం. నాలుగు వరాణలు
జీవన విధ్యనానికి సూచకాం.
గత చరిత్రను చూసేీ కుల వివక్ష ఎక్డా కనపడదు. ఇపపటి పాలకులలో గాని, ఇాంతకుముాందు
దేశ లేక ప్రాదేశిక ప్రభువులు అాందరూ కూడా కులము ప్రకారాం అధకులు కాదు. చాంద్రగుపుీడు,
అశ్లకుడు మొదలుకుని, కృష్ణదేవరాయలు, శివాజీ నుాండి నేటి నరేాంద్ర మోదీ వరకూ అాందరూ
దేశ భకుీలే గాని కుల వివక్ష లోకి రారు.
సనాతన ధరమాంలో అనిన వరాణల వారూ కూడా భగవాంతుని చేరడానికి అరుులే. ఇక్డ వివక్ష
చూపబడలేదు. సహజాంగానే అాందరికీ వారి స్సాయిలను బటిో వరు వరు మారాగలు సూచిాంచిాంది
భగవద్ గీత. కరమ యోగము, భకిీ యోగము, కరమ సనాేస యోగము, జాాన యోగము ఇతాేది.
భకిీ యోగాం ద్వవరా అాంటే దేవాలయ దరశనాం, పూజలు, సేవలు, ద్వనాలు, వీటి ద్వవరా
ఎవరయినా తరిాంచవచుి. ఇది ఆధ్యేతిమక యోగాంలో ప్రాథమిక దశ. కరమ యోగాంలో మనాం
చేసే ప్రతి పనికి ఒక ఫలితాం ఉాంట్టాంది. Every action will have an equal and opposite
reaction. ప్రతి క్రియకు ఒక ప్రతిక్రియ ఉాంట్టాంది. శుభ కరమలు చేసేీ శుభ ఫలితాలు, అశుభ
(చేయకూడని) కరమలు చేసేీ అశుభ ఫలితాలు ఉాంటాయి. ఏది చేయాలి ఏది కూడదు అననద్వనిన
సనాతన ధరమాం చెబుతుాంది. విచక్షణ ఉపయోగిాంచి జాగ్రతీగా జీవితానిన స్సగిాంచాలి.
ఆధ్యేతిమక జీవనాంలో అభుేననతి స్సధాంచిన వారు కరమ సనాేసాం స్సగిస్సీరు. అాంటే ఫలితానిన
ఆశిాంచకుాండా కరమలు చేసూీ పోతారు. వారికి కరమ ఫలితాం అాంట్టక్టదు. కరమ ఫలితాం అాంటిత్య
పునరజనేమ. కాని వారు జాాన యోగానికి అరుులు. జాాన మారగాం ద్వవరానే ముకిీ. అాంటే
భగవాంతుని చేరడాం. ఇక్డ ఏవిధమైన వివక్ష లేదు.
వివక్షకు ఆధ్యరాం కులాం, కులాం హిాందూ సమాజాంలో జీవన విధ్యనానికి సాంబాంధాంచిన
భాగమే తపప, హిాందూ ధరమాంలో కాదు. ఆచార వేవహారాలకు, ఆహార నియమాలకు ఈ వరణ
వేవసా అడుు కాదు. మిగతా అనిన విష్యాలలోనూ హిాందువులు లేక భారతీయులు అాంతా
ఒక్టే. అాందరూ ఒక్టిగా మనుగడ స్సగిాంచినప్పుడు ఈ సమాజాం సాంఘటితాం అవుతుాంది.
అాంటే సనాతన ధరామనిన అాందరూ ఆచరిాంచి సాంఘటిత మవుత్య, భారత దేశనికి పూరవ వైభవాం
ఆవిష్ృత మవుతుాంది. అదే పరమ వైభవస్త్రాతి.

రామాయ రామభద్రాయ రామచాంద్రాయ వధసే


రఘునాథాయ నాథాయ సీతాయాైః పతయే నమైః
13

సాందరే లహరి – 22
ప్రథమ భాగము
ఆనంద లహరి
గరిమెళ్ళ సతేనారాయణ మూరిీ: 93463 34136
శ్లా : తటిలేాఖా-తనవాం తపన శశి వైశవనర మయాం
నిష్ణణమ్ ష్ణణ మపుేపరి కమల్లనాాం తవ కళామ్ |
మహాపద్వమటవాేాం మృదిత-మలమాయేన మనస్స
మహాాంతైః పశేాంతో దధతి పరమాహాాద-లహర్తమ్ || 21 ||
అ: తల్లీ ! మెరుపు తీగ వలె సూక్ష్మమై దీర్ఘమై క్షణ ప్రకాశ వికాస లక్షణములు కలది, సూర్య
చంద్రాగ్ని రూప సమన్వితమైనది, షట్చక్రముల పైభాగమున గల సహస్రార్మనే మహా
పద్మాట్విలో ఆసీనయైయుని సద్మఖ్య యైన నీ
కళను, క్షాళనము చేయబడిన చితతముతో
ధ్యయన్వంచుచుని యోగీశిరులు పర్మానంద
ప్రవాహమున ఓలలాడుచున్నిరు.
వి : ఈ శ్లీకము అమావారి అనుగ్రహమునకు
పరాకాషట. దీన్వయందు చెపపబడిన భావన, జీవనుాక్తతన్వ
సిదిధంపజేయగల సర్వితతమ సాధనము. ఇంతవర్కు
కవితిము, వకతృతిము, కావయ కరీృతిము,
వశీకర్ణము మొదలైన ఫలితాలు అమా ధ్యయనము
వలన లభిసాతయన్వ చెపపడం జరిగ్నంది. ఇప్పుడు ఈ శ్లీకంలో కుండలినీ ఉపాసన, పర్తతతవ
చింతనల గురించి అందువలీ లభ్యమయ్యయ పర్మానంద సిితిన్వ గురించి
తెలియజేయబడుతంది. అమా భ్గవతి సర్ప రూపంలో మూలాధ్యర్ చక్రాన్వి ఆశ్రయంచి
కుండలిన్వ శక్తత గా సూక్ష్మంగా మెరుపుతీగ వలె క్షణ కాలము ప్రకాశిస్తంది. సాధనలో అది
జాగృతమై షట్చక్రములను, మధయలో ఉని బ్రహా విష్ణు రుద్ర గ్రంథులను ఛేదించుకొన్వ,
సహస్రార్ము చేరి, సద్మశివున్వలో ల్లనమై ఆనందం అనుభ్విస్తంది.
14

‘తటిల్లీఖా-తనీిం’
అమా యొకక ఆకృతి, అమా రూపము మెరుపు తీగ వలె ఉనిదన్వ తెలియజేయ బడుతోంది.
అనగా అతయంత సూక్ష్మమైనది అమా. ఆవిడ పేరే లలిత అనగా స్కుమారి. ఎంత స్కుమారి
అంటే అతయంత సూక్ష్మమైన శక్తత. స్న్వితమైనదని అరాాం కాదు ఇకకడ. అమా ఎంత స్కుమారి
అంటే తామర్తూడు లోన్వ ద్మర్ము ఎంత సనిగా ఉంటందో సష్ణమాి న్నడిలో అంత
స్కుమారి అమా. అందుకే అమాను 'బిసతంత తనీయసీ' అన్నిరు వశిన్నయది దేవతలు లలితా
సాహస్రంలో. బిస అంటే తామర్ తూడు, తంత అంటే ద్మర్ము. తామర్ తూడు లోన్వ ద్మర్ం వలె
ఎంతో సూక్ష్మం గా ఉంటంది అమా సిరూపము. అలా మనలో మూలాధ్యర్ం నుండి
సహస్రార్ం వర్కు 'తటిల్లీఖా తనీిమ్' ను ధ్యయనం చేయాలి.
'మూలాది బ్రహా ర్ంధ్రానతమ్ మూలా విద్మయమ్ విభావయ్యత్' అంటంది యోగ శాసరం. సాధన
చేసేవారు ఈ భావన చేయవచుచను. కేవలం యంత్రాన్వి యాంత్రికంగా చేయకుండా,
మంత్రంగా చేసేట్ప్పుడు మనలోపల సూక్ష్మమైన అమా 'విదుయల్లీఖేవ భాసిరా' విదుయల్లీఖ్ వలె
ఉంటంది. 'విదుయల్లీఖేవ భాసిరా' య్య 'తటిల్లీఖా తనీిమ్.' 'మూలాది బ్రహా ర్ంధ్రానతమ్'
మూల విదయను భావన చేయాలి. మూలవిదయ అంటే మంత్రం. అది ఎలావుందంటే 'ఉదయద్మదితయ
సంకాశం తటిత్ కోటి సమప్రభ్ం' . ఇది మంత్ర శాసరంలో వరిుంచిన సిరూపం. కోటి
మెరుపులతో సమానమైన, అలౌక్తక రూపం.
అలౌక్తక మైన మెరుపు అది. ఆ మెరుపుతీగ, వెలుగులతో శరీర్మంతా ప్రకాశిస్తనిటీ,
చింతన చేయాలి. అటిట భావనలకు ఫలితం ఉంటంది అన్వ చెపుతన్నిరు విజ్ఞులు. ధ్యయనం అనేది
పెదద యోగం. సూక్ష్మమైన కాంతలతో భాసిస్తని మెరుపుతీగ వెలుగులతో శరీర్మంతా
ప్రకాశిస్తనిది. ఈ భావమే 'తిర్యగూర్ధవ మధైః శాయీ' లో చెపపబడింది.
‘తపన శశి వైశాినర్ మయీం’
పాద్మలనుంచి తలవర్కు చైతనయవంతం చేస్తనిది అదే ‘తటిల్లీఖా తనీి’. అగ్ని, సూర్య
చంద్రమండలములు మూడు ఈ మెరుపుతీగ లో ఉనివే. అందుకే ‘తపన శశి వైశాినర్
మయీమ్’ అన్నిరు. ఇది ఒక మంత్రం తనీిమ్, మయీమ్ అన్వ రండింటిలోనూ 'ఈమ్'
చేర్చబడింది. ఈమ్ శక్తత ప్రణవం. అందుకే ఆ ప్రణవ ధిన్వన్వ ఇందులో న్వక్షిపతం చేశారు. తపన,
శశి, వైశాినర్ అని మూడూ సూర్య, చంద్ర, అగుిలు. దీన్వనే మంత్ర శాసరంలో 'మూలాది బ్రహా
15

ర్ంధ్రానతం స్ుర్ద్ విదుయల్లీఖాకృతిమ్ ధ్యయయ్యత్ కుండలినీమ్ దేవం.' అన్నిరు. కుండలినీ దేవి


అంటే అమావారు. అమాను ధ్యయనం చేయాలి.
‘న్వషణ్ణుమ్ షణ్ణుమపుయపరి కమలాన్నం’
ఇదంతా కమల న్నళం లా ఉని ‘బిసతంత తనీయసీ’. ఆరింటిక్త పైన అమా వునిది.
మూలాధ్యర్ం నుంచి మొదలై, సాిధిష్టటనం, మణిపూర్మ్, అన్నహతం, విశుదధ చక్రం,
తరువాత ఆజాు చక్రం వర్కు ఆరు చక్రాలు. ఈ ఆరు చక్రాలకు పైన ఒక కమలం ఉంది. ఆ
కమలమే సహస్రార్ కమలం.
‘తవ కళామ్’
అమావారి యొకక షోడశీ కళ. ఇది సాద్మఖ్య కళ ల్లక ‘ధ్రువా’ కళ. ఏ మారుప ల్లనటవంటిది,
శాశితమైనటిటది, అయన పర్బ్రహా చైతనయం ఏది ఉనిదో ఆ కళను సాద్మఖ్య కళ, షోడశీ కళ
అంటారు. ఇది అసలైన చంద్ర కళ. చంద్ర కళ అమృత సిరూపిణిగా సహస్రార్ంలో ఉంటంది.
ఇది అమావారి యొకక అసలు రూపం. అందుకే ‘తవ కళామ్’ అనిప్పుడు, షోడశీ చంద్ర కళ అన్వ
చెపపబడినప్పుడు, సాద్మ సమయా ధ్రువా అని పేర్ీతో వయవహరించ బడుతోంది. ఇదే సమయ
కళ. అలాంటి కళ 'ఉపరి కమలాన్నం' పైన ఉని కమలమందు ఉనిది.
‘మహాపద్మాట్వాయం’
షట్చక్రాలకు ఆరింటిక్త కూడా కమలమనే పేరు. వటికంటే పైన ఉని కమలం పేరు మహా
పద్మాట్వ. మణిదీిప వర్ునలో కూడా మహాపద్మాట్వ ఉనిది. అది బ్రహాాండాల కావల ఉని
దివయలోకం. మనలోనూ ఉనిది మణిదీిపం. శరీర్మే బ్రహా పురి. ఈ శరీర్మే మణిదీిపం,
ఇందులో అమాను భావన చేయాలి. అకకడ మణిదీిపంలో ఇర్వై అయదు ప్రాకారాలు, అవి
మనలోన్వ ఇర్వై అయదు తతాతవలు. మణిదీిపంలో ఉనిదంతా మనస్లో భావన చేయాలి.
ఎందుకంటే ఇదే సమయోపాసన, అంటే అంతర్వపాసన. కేవలం బాహాయరాధన ప్రాథమిక
సాియ. అంతరుపాసనకే అమా దొరుకుతంది. 'ర్హోయాగ క్రమారాధ్యయ' ఇది ర్హసయం గా
చేసే యాగం. అంటే అంతర్ంగం లో జరుగవలసిన యాగం. అందుకే శంకరులు ఈ శ్లీకంలో
లోపల ఉనిటవంటి తలిీన్వ చూపిస్తన్నిరు. ‘మృదిత మలమాయ్యన మనసా’
కమలాలన్వింటికీ పైన ఉని కమలం 'మహాపద్మాట్వాయమ్', సహస్రార్ కమలం, మహాపదాం.
ద్మన్వి ఎవరు చూడగలుగుతన్నిరు అంటే ‘మృదిత మల మాయ్యన మనసా’ ఎవరి చితతం
16

శుదధమౌతనిదో అటిటవాడు మాత్రమే చూడగలుగుతన్నిడు. చితతశుదిధ ల్లన్వవాడిక్త పర్మాతా


దొర్కడు. చితాతన్వక్త ర్కర్కాల మాలిన్నయలుంటాయ. చితతమాలినయం అంటే ఏమిట కూడా
తెలియదు మనకు అంటన్నిరు. మాలినయం మనలో అంతలా ల్లనమైపోయ ఉంది.
యోగాలు యాగాలు అనేవి అన్వి చితత శుదిధ కొర్కే. మాయా మాలినయములు, అజాున
మాలినయములు, అవిద్మయ మాలినయములు ఇవి ల్లన్వవారు ఎవర్వ అటవంటి వారి చితతము
పర్మాతాను అందుకొంటంది.
‘మహాంతః పశయంతో దధతి పర్మాహాీద లహరీమ్’
ఇది అన్వివిధముల ఉతతమ సాధన, మహాను భావులు చేసే ఉపాసన . ఇది అమావారి సాధనలో
పరాకాష్ు. ఈ ఉపాసనలో మహాతాలైనవారు అమాను దరిిసాతరు. ఎవర్వ కొదిదమంది
ధనుయలు ఆ చిద్మనందలహరిన్వ దరిించ గలుగుతారు. చిద్మనందలహరి అంటే మన
శరీర్ములోన్వ సష్ణమి యందు ప్రవహంచే అమృత వాహన్వ. బ్రహా ర్ంధ్ర సాినము నందుని
అమృత సిరూపిణి. ఆ తలిీన్వ అందరు చూడల్లరు. ఎవడో ఒక ధీరుడు మాత్రమే అమాను
దరిించగలడు. ఈ శ్లీకాన్వి భావన చేసేత సాధనదశ కు వెళీగలమన్వ చెపుతన్నిరు. అదే
'వాస్దేవససర్ిమితి సమహాతాా స్దుర్ీభ్ః'. అని భ్గవానున్వ వాకయం. (7-19)
ఈ శ్లీకంలో కూడా మళ్ళీ లహరీ అని పదం విన్వపించారు శంకరులు. ఇపపటివర్కు మూడు
లహరులను చెపాపరు. ఒకటి చిద్మనంద లహరీం, రండవది 'విరించి ప్రేయశయ ....' లో శృంగార్
లహరీం, ఇప్పుడు 'పర్మాహాీద లహరీం.' అందుకే సందర్య లహరిలోన్వ ఈ భాగాన్వి ఆనంద
లహరీ అన్నిరు. పర్మ ఆహాీద లహరీ అనగా పర్మ ఆనంద లహరీ. పర్మానంద ప్రవాహ
రూపిణి అయన తలిీ న్వ ఎవర్వ కొంతమంది మహాతాలు దరిిసాతరు. దరిించి, 'దధతి'
ధరిసాతరు. దరిించి అందులో మమేకం చెందుతారు.
విశుదధ చక్రం వర్కు జగద్మకాశం, ఇది పంచ భూతాలలో ఒకటి. భ్రూమధయంలో ఉని ఆకాశం
చితాత కాశం. చితాతన్వక్త, మనస్సనకు సంబంధించిన శక్తత ఉనిది చితాతకాశం. దీన్వ పైన ఉనిది
చిద్మకాశం. దీన్వనే దహర్ం అన్వ కూడా అంటారు. ‘దహరాకాశ రూపిణి’ అంటే బ్రహా ర్ంధ్ర
సాినంకూడా భావన చేయవచుచను. అన్వి దహర్మే, ర్హసయమే, అయన్న చిద్మకాశాన్వక్త
అసలు దహర్ం వరితస్తంది. చిదంబర్ం చిద్మకాశం అంటే ఇదే. కొంత మంది పండితలు
శివానంద లహరి శ్రీశైలం లోను, సందర్య లహరి చిదంబర్ంలోను శంకరులు వ్రాశర్న్వ
17

చెపాతరు. ఎందుకంటే స్ందరీ అని పేరుతొ ఉని ఏకైక క్షేత్రం చిర్ంబర్ం. అకకడ అమావారిపేరు
శివ కామ స్ందరి. శ్రీచక్ర ర్హసయములన్వి ఉన్నియ చిదంబర్ క్షేత్రంలో. చిదంబర్ం దహర్
విద్మయ సిరూపం. చిదంబర్ం సహస్రార్ సాినం లోనుని ప్రకాశ సిరూపాన్వి చెపుతంది.
మణిపూర్మ్, సహస్రార్మ్ లోన్వ హృదయాకాశం, భ్రూ మధయ సాినము అమావారి ధ్యయన
సాినములు అన్వ చెపపబడింది. చిదంబరాన్వక్త పుండరీక పుర్మన్వ పేరు పుండరీకమనగా పదాం.
పుండరీక పుర్ం 'మహా పద్మాట్ వాయమ్' ఇవనీి పాపం క్షాళన మైన వారు, ఏ మాలినయ దోషము
ల్లన్వవారు మాత్రమే తెలిసికోగలరు. అలాంటి వారే మహాతాలు. వారు అలా అమాను వక్షిసూత
ఆ దివయమైన ఆహాీద లహరిన్వ పటటకుంటారు. అందుచేత చితత శుదేధ అర్హత కానీ పాండితయం
కాదు. అమా పర్మానంద సిరూపిణి. ఇందులో ఉని సూక్ష్మ తర్ సూక్ష్మ తమ ఉపాసనలు
పర్తతాతవన్వక్త చెందినవి సూక్ష్మ తర్ ఉపాసన అంటే కుండలిన్వ, సూక్ష్మ తమ ఉపాసన అంటే
తతాతవన్వక్త సంబంధించినవి రండు ఉన్నియ ఈ శ్లీకంలో అన్వ వాయఖాయన్వంచారు శ్రీ షణ్మాఖ్
శర్ా గారు.ఈ శ్లీకాన్వక్త యంత్రం మూడు హ్రం బీజములతో కూడిన రేఖా వలయం. యంత్ర
ఉపాసనకు ఫలము విర్వధులు నశిసాతర్న్వ, జనులు ఆకరిషంప బడతార్న్వ చెపపబడింది.

శ్లభకృత్ (నూతన) నామ సాంవతారాం లో జరుగబోయే కొనిన ఆధ్యేతిమక – జ్యేతిష్


విష్యాలు గమనిాంచాండి:
దక్షిణయన పుణేకాలము 17-07-2023 (16 రాత్రి తె. 05:05 గాం.(క. సాంక్ర మణాం )
నుాంచి 2024 సాంక్రాంతి వరకూ.
ఆశవయుజ మాసాం: 14/15-10-2023 నుాంచి 13-11-2023 వరకు.
28/29-10-2023 పూరిణమా శనివారాం నాడు అశివన నక్షత్రములో మేష్ రాశిలో రాహు
గ్రసీ చాంద్ర గహణాం. రాత్రి గాం.01:04 నుాంచి గాం. 02:23 ని. వరకూ (హైదరాబాద్ కు)
ఈ పై విష్యాలను సూచనా మాత్రాంగా గ్రహిాంచాండి. మరిాంత లోతయిన విష్యాలను
తవరలో తెలుపగలము. గురు మౌఢ్ేము, శుక్ర మౌఢ్ేము శూనే మాసములు, మౌఢ్ేము
లాందు తరపణ, జప హోమాది శాంతులు తపప ఇతర శుభ కారేములు చేయరాదు
18

108 దివేక్షేత్రాల సమాచారాం -40


కిడాాంబి సదరశన వణుగోపాలన్: 90005 88513

107. తిరుపాపర్ కడల్: క్షీర్ సముద్రం. ఈ దివయదేశాన్వి వ్యయహం అన్వ కూడా అంటారు. పర్
వాస్దేవుడు శ్రీ వైకుంఠం నుంచి వ్యయహమూరితగా ఇచచటికే వేంచేశడు. పెరుమాళ్
ఆదిశేష్ణడిపై దక్షిణ ముఖ్ంగా శయన్వంచి
ఉంటాడు. క్షీర్సముద్రాన్వక్త దక్షిణ భాగములో
యమధర్ారాజ్ఞ ఉంటాడు. సాిమి దక్షిణ
ముఖ్ంగా శయన్వంచిన భ్ంగ్నమలో యముడి
కారాయకలాపాలను గమన్వసూత ఉంటాడు.
పెరుమాళ్ తిరున్నమం క్షీరాబిదన్నథుడు.
తాయరుీ కడల్ మగళ్ న్నచిచయార్, శ్రీదేవి
న్నచిచయార్.
106 దివయదేశములు భూమిపై ఉండగా రండు దివయదేశములు మాత్రం పైన ఉనివి. ఎంత పైన
అంటే మనకు తెలియనంత పైన. మనం చేరుకోల్లనాంత పైన. ఆయనను చేరుకోవడం బహు
దుర్ీభ్ం. 100 శాతం మచచల్లన్వ జీవితం గడపాలి. జనన మర్ణ్ణలకు అతీతలమై ఉండాలి.
మనము అకకడిక్త ఈ భౌతిక శరీర్ంతో వెళీడం కుదర్దు. మన ఆతాలు మాత్రమే వెళతాయ.
సాిమి మనలిందరిన్వ గమన్వసూత ఉంటాడు. భ్గవంతడు అంతరాయమి అనే రూపముతో మన
అందరిలోనూ ఉంటాడు. మనం చేసే పుణయ ఫలముపై అయన సాంగతయం లభిస్తంది. అకకడి
వాళీను న్వతయశూరులు అంటారు. వాళ్ళీ ఎలీప్పుడూ భ్గవంతడిన్వ సేవిసూత తరిసాతరు.
భూమిమీద ఉని 106 దివయదేశాలను సేవించినవారిన్వ సాిమి వారి జీవితానంతర్ం ఇకకడకు
తీస్కున్వ వెళతాడన్వ పెదదల విశాిసం.
పెరుమాళ్ ఇచచట్ వాస్దేవుడి నుంచి సంకర్షణ్మడిగా, సంకర్షణ్మడి నుంచి ప్రదుయముిడిగా,
ప్రదుయముిడి నుంచి, అన్వరుదుధడిగా ఉదభవిసాతడు. తరువాత వాస్దేవుడినుంచి కేశవ,
న్నరాయణ, మాధవుడిగా, సంకర్షణ్మడి నుంచి గోవింద, విష్ణు, మధుసూదనుడిగా,
19

ప్రదుయముిడి నుంచి త్రివిక్రమ, వామన, శ్రీధరుడిగా, అన్వరుదుధడి నుంచి హృషీకేశ, పదాన్నభ్,


ద్మమోదరుడిగా అవతరిసాతడు. అందుచేత మనం విష్ణువున్వ కేశవ, న్నరాయణ, మాధవ,
గోవింద, విష్ణు, మధుసూధన, త్రివిక్రమ, వామన, శ్రీధర్, హృషీకేశ, పదాన్నభ్, ద్మమోదర్ అను
ద్మిదశ న్నమాలతో స్తతిసాతము . ఈ అవతారాలను కేశవాది వ్యయహ మూరుతలు అంటారు.
రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలు వ్యయహ వాస్దేవుడి నుంచి అవతరించినవారే.
106 దివయదేశములు భూమిపై ఉండగా రండు దివయదేశములు మాత్రం పైన ఉనివి. వటి
గురించి మనకు ఏమి తెలియదు. అకకడకు వెళ్లీ చూచి వచిచన వాళ్ళీ ఎవిరూ ల్లరు. ఆళాిరులు
భ్గవదంశతో అవతరించారు కావున వాళ్ళీ సాిమిన్వ తమ భ్క్తతతో సేవించి స్తతించారు.
పెరియాళాిర్, నమాాళాిర్, ఆండాళ్, కులశేఖ్రాళాిర్, తిరుమొషి ఆళాిర్, తొండర్ప్పపడి
ఆళాిర్, తిరుమంగై ఆళాిర్, ప్పయగై ఆళాిర్, భూదతాీళాిర్, పేయాళాిర్ సాిమిన్వ తమ
పాశుర్ములలో కీరితంచారు. గోద్మదేవి తిరుపాపవై రండవ పాశుర్ములో “పాలకడలిపై
పవళ్లంచిన సాిమి” అన్వ భ్గవంతడిన్వ కీరితంచినది.
ఆ కాలంలో పెరుమాళ్ళళను బ్రహాదేవుడు, రుద్రుడు, ఋష్ణలు, దేవతలు దరిించుకున్నిరు.
సాిమిన్వ ఆరాధించారు. దేవతలకు ఏ సమసయలు వచిచన ఇకకడకు వచిచ సాిమిన్వ
వేడుకుంటారు. దేవతలు అన్వమేష్ణలు . వాళీ నీడ నేలపై పడదు . వాళీ కాళ్ళీ నేలపై ఆనవు.
వాళీకు జరామర్ణములు ల్లవు.
"పాలకడలిపై శేష తలపమున పవళ్లంచేవా దేవా" అన్వ 1958 లో వచిచన చెంచులక్ష్మి చిత్రంలో
స్శీలమా పెరుమాళ్ పై ఒక మధుర్ గీతం విన్వపించారు. "తిరుపాపర్ కడలిల్ పళ్లీకొండాయ్య
శ్రీమన్నిరాయణ" అన్వ జేస్ద్మస్ 1975లో వచిచన సాిమి అయయపప చిత్రంలో మృదుమధుర్ంగా
గానం చేశరు. మన చలనచిత్రాలలో న్నర్దుడు ఎప్పుడు అనుకుాంటే అప్పుడు సేిచఛగా
క్షీర్సముద్రం వైకుంఠం వెళ్లీ వసూతంటాడు.
ఈ కాలములో క్షీర్సాగర్మునుగాన్వ, వైకుంఠమునుగాన్వ చేరుకోగలిగే మానవులను
చూడల్లము. బహుశా శంకర్ భ్గవత్ పాదులు, భ్గవద్రామానుజ్ఞలు, రామకృషుపర్మహంస,
సాిమి వివేకానందులవంటి వారు ఈ దివయ క్షేత్రమును చేరుకున్వ ఉాండవచుి.
108. తిరుపర్మపదం: పర్మపదం అంటే ఆఖ్రిది. అంటే అతయతతమమైనది, దీన్వ తరువాత
మరి యొకటి ల్లదు అన్వ అర్ిం. వాడుకలో ఉని పేరు వైకుంఠం. అఖిలాండకోటి బ్రహాాండ
20

న్నయకుడు, సమసత కలాయణ గుణ్ణతాకుడు అగు శ్రీమన్నిరాయణ్మడు తన అసలు


సిరూపముతో ఉండే దివయక్షేత్రం. పెరుమాళ్ తిరున్నమం పర్మపదన్నథుడు. తాయార్
పెరియ పిరాటిట. ఇచచటి తీరాిన్వి విర్జానది అంటారు.
వైకుాంఠ లోకాం అనేది సరోవతృష్ోమైన సనినధ. ఇక్డ పరమాతమ మహాలక్ష్మీ సమేతాంగా
భగవాంతుని యొక్ అతుేననత వేకిీతవమైన శ్రీమనానరాయణుడి రూపములో ఉాంటాడు.
ప్రుమాళ్ ఆదిశేషుడిపై చతురుభజములతో దక్షిణముఖముగా కూరుిని ఉాంటాడు. లక్ష్మి, శ్రీదేవి,
భూదేవి, నళాదేవి స్సవమితోపాట్ట ఉాంటారు. గరుతమాంతుడు, విష్వకేానుడు కూడా ఇక్డే
ఉాంటారు. వైకుంఠం అనే పదం యొకక అక్షరారాిన్వి ఆ పద్మన్వి విడదీయడం ద్మిరా అర్ిం
చేస్కోవచుచ. వైకుoఠాన్వి వై (అర్ిం ల్లన్వది) కుంఠ (ఆందోళన అన్వ అర్ిం) గా
విభజించవచ్చు. వైకుంఠం అంటే ఆందోళన ల్లన్వ ప్రదేశం అని మాట్. ఎందుకు ఆందోళన
ఉండదో ముందుకెళ్లతే మీకు తెలుస్తంది.
ఓం నమో న్నరాయణ్ణయ శ్రీమన్నిరాయణ చర్ణౌ శర్ణం ప్రపదేయ శ్రీమతే
న్నరాయణ్ణయనమః ఓం నమో భ్గవతే వాస్దేవాయ ఓం విషువేనమః
లక్ష్మిదేవి పంగున్వ మాసంలో (మార్చ-ఏప్రిల్) ఉతతర్ నక్షత్రాన ఈ భూమిపై అవతరిస్తంది.
పంగున్వ మాసములో శ్రీర్ంగములో తాయారుకు గొపపగా ఉతసవం చేసాతరు. ఇలాంటి ఒక
ఉతసవంలో పంగున్వ ఉతతర్ ర్వజ్ఞన భ్గవద్రామానుజ్ఞలు శ్రీర్ంగన్నథున్వతో, అమావారితో
ముచచటిసూత తాము ర్చించిన శర్ణ్ణగతి గదయం, శ్రీర్ంగ గదయం వారిక్త విన్వపిసాతరు. ఈ రండు
గదయములు విన్వ సంతోషపడిన శ్రీర్ంగన్నథుడు రామానుజలకు దివయ దృషిటతో వైకుంఠం చూసే
అవకాశం కలిపసాతడు. వైకుంఠం చూసిన అనంతర్ం రామానుజ్ఞలు వైకుంఠ గదయం
ర్చిసాతరు. అలా గదయత్రయం వెలిసింది. గదయత్రయములో శ్రీర్ంగ గదయం, శర్ణ్ణగతి గదయం, శ్రీ
వైకుంఠ గదయం అన్వ మూడు గదయములు ఉనివి. వైకుంఠం గురించి మనకు ఏమి తెలియదు.
అకకడకు వెళ్లీ చూచి వచిచన వాళ్ళీ ఎవిరూ ల్లరు. ఆళాిరులు భ్గవదంశతో అవతరించారు
కావున వాళ్ళీ సాిమిన్వ తమ భ్క్తతతో సేవించి స్తతించారు. పెరియాళాిర్, నమాాళాిర్,
ఆండాళ్, తిరుమొషి ఆళాిర్, తిరుమంగై ఆళాిర్, ప్పయగై ఆళాిర్, పేయాళాిర్,
తిరుపాపణ్ణళాిర్ సాిమిన్వ తమ పాశుర్ములలో కీరితంచారు. నమామళావర్ తిరువాయ్ మొళ్ల
నుాండి రామానుజాచారుేల శ్రీవైకుాంఠ గదేాం వరకు వైకుాంఠ వరణన అదుభతాంగా ఇవవబడిాంది .
21

మనం చిరిగ్నన వసారన్వి విడిచి కొతత వసరం ధరించినటల, ఈ శరీర్ం శిథిలమైన శరీరాన్వి వదిలి
మరియొక శరీరాన్వి చేరుతంది (భ్గవద్ గీత). ఈ యాతన అవసి తపేపద్మకా జీవుడు జనా
రాహతాయన్వి ప్పందల్లడు. ఆ తరువాతనే పై లోకాలకు వెళీడాన్వక్త అనుమతి లభిస్తంది. మనాం
అకకడిక్త ఈ భౌతిక శరీర్ంతో వెళీడం కుదర్దు. మన ఆతాలు మాత్రమే వెళతాయ. సాిమి
మనలిందరిన్వ గమన్వసూత ఉంటాడు. భ్గవంతడు అంతరాయమి అనే రూపముతో మన
అందరిలోనూ ఉంటాడు. మనం చేసే పుణయ ఫలముపై అయన సాంగతయం లభిస్తంది.
ఆయనను చేరుకోవాలంటే 100 శాతం మచచల్లన్వ జీవితం గడపాలి. జనన మర్ణ్ణలకు
అతీతలమై ఉండాలి.
106 దివయదేశములు భూమిపై ఉండగా రండు దివయదేశములు--క్షీర్సాగర్ం, శ్రీవైకుంఠం--
మాత్రం పైన ఉనివి. ఎంత పైన అంటే మనకు తెలియనంత పైన. మనం చేరుకోల్లంత పైన.
క్షర్సాగర్ం ద్మటి శ్రీవైకుంఠం వెళాీలి. ఎందుకనగా శ్రీవైకుంఠం ఇంకా పైన ఉనిది కనుక.
శ్రీవైకుంఠం తరువాత ఇంకేమీ ల్లదు.
మోక్షాం అనేది అాంతిమ ఆనాందాం. మోక్షాం అాంటే భగవాంతునిలో విలీనాం కావడమే. ఇక్డ ఈ
శర్తరానికి భౌతిక రూపాలు లేద్వ జనమలు లేవు. ఇక్డ ఎవవరికి సతవ, రజ్య, తమో గుణములు
ఉాండవు. నిద్ర, ఆకలి దప్పులు ఉాండవు. అాంటే మనాం ఈ జీవిత, మరణల యొక్ దురామరగపు
చక్రనికి ముగిాంపు పలికాాం. ఈ సాంస్సరానిన మిాంచిన ప్రదేశాం వైకుాంఠాం. ఇది వద్వలలో చాల్ల
వివరాంగా ఉాంది. నితేసూరులు వైకుాంఠాంలో బ్రహామనాంద్వనిన ఎల్ల అనుభవిస్సీరో
ఉపనిష్తుీలు చాల్ల సపష్ోాంగా వివరిస్సీయి. బ్రహమ సూత్రాలలో కూడా వీటిగురిాంచి సరియైన
వివరణ ఉననది. నితేసూరులు కొాంతకాలాం భగవాంతుడిని సేవిాంచి, తరిాంచి ఆయనలో
ఐకేమై పోతారు. శ్రీమద్వభగవతములో, విషుణ పురాణములో వైకుాంఠాం యొక్ వివరణ చాల
ఉాంది. శ్రీ విషుణపురాణాం వైకుాంఠాం సవచఛమైనది, చేతనమైనది, శశవతమైనది, పుటోనిది,
క్షణిాంచలేనిది, తరగనిది, అవేకీమైనది, మారుపలేనిది, సూాలమైనది, సూక్ష్మమైనది అని
నిరవచిాంచిoది.
తిరుమలలో కూే కాాంప్ాక్ా ను వైకుాంఠాం అాంటారు. భగవాంతుడు నేరుగా వైకుాంఠాం నుాంచి
తిరుమలకు శ్రీనివాసడిగా వచాిడు. “శ్రీవైకుాంఠ విరకాీయ….” అని శ్లాకాం. అాందుచే
తిరుమలను భూలోక వైకుాంఠాంగా భావిస్సీరు.
22

వైకుాంఠపురిలో బాంగారాం మరియు వజ్రాంతో చేస్త్రన 7 ద్వవరాలు ఉనానయి. భగవాంతుడైన


శ్రీమనానరాయణుడు, లక్ష్మీదేవిల దరశనాం క్టసాం 7 ప్రవశ ద్వవరాలను ద్వటాలి. 6 ద్వవరాలకు
ఋషులు కాపల్లగా ఉాంటారు. 7వ ద్వవరాంవదా జయ, విజయలు అని పిలువబడే కవలలు
ఇదారు ద్వవరపాలకులుగా ఉాంటారు. ఇచట అసాంఖాేకమైన మాంగళ్కరమైన అడవులు
ఉనానయి, అాందులో చెటానన ఎలాప్పుడూ పువువలు మరియు పాండాతో నిాండి ఉాంటాయి. వైకుాంఠ
లోకాంలోని గోడలు పాలరాతితో నిరిమాంచబడి, బాంగారు అాంచులతో అలాంకరిాంచబడాుయి
ఇక్డి సీిలు అదృష్ో దేవతల్ల అాందాంగా ఉాంటారు.
వైకుాంఠ నివాసలు ప్రకాశిాంచే ఆకాశ నలాం రాంగుతో వరిణాంచబడాురు. వారి కళ్ళళ తామర
పువువలను పోలి ఉాంటాయి. వారి దుసీలు పసపు రాంగులో ఉాంటాయి. వారి శర్తర లక్షణలు
చాల్ల ఆకరుణీయాంగా ఉాంటాయి. వారు కేవలాం ఎదుగుతునన యువకుల వయసా మాత్రమే.
వారాందరూ చతురుభజాలతో ఉాంటారు. వారాందరూ అాందమైన పతకాలతో, ముతాేల
హారాలతో చక్గా అలాంకరిాంచుకుాంటారు. మరియు అాందరూ ప్రకాశవాంతాంగా కనిపిస్సీరు.
చాల్ల మాంది పగడాలు మరియు వజ్రాల వాంటి రాంగులో ప్రకాశవాంతాంగా ఉాంటారు.
నిరాంతరాం విషుణవు మహిమలను గానాం చేసూీ, హరికథలలో నిమగనమై ఉాంటారు. వైకుాంఠ
నివాసల శర్తరాలు సవచఛమైన, అతీాంద్రియ మరియు ఆధ్యేతిమక రూపాలను కలిగి ఉాంటాయి.
వీరికి భౌతిక శర్తరాం లేదు. ఈ ప్రదేశమాంతా వికస్త్రాంచిన సవాసనగల మాధవీ పుష్ణపలతో
అలరారుతుాంది. ఇచటి పక్షులు వాటి సవాంత శబాాలు చేయడాం మానేస్త్ర, అతేాంత భకిీతో
భగవాంతుని మహిమలను మౌనాంగా విాంటాయి.
వైకుాంఠాంలో పారిజాత, మాంద్వర, కుాంద, కురబక, ఉతపల, చాంపక, అరణ, పునానగ, నాగకేశర,
బకుల, మలిా, జాజి పొనన, పొగడ వాంటి అనేక అతీాంద్రియ పుషిపాంచే మొక్లు ఉనానయి.
నారాయణుడు తులస్త్ర దళాలతో చేస్త్రన మాలలను ధరిస్సీడు. విషుణవు యొక్ భారేలలో తులస్త్ర
మాత ఒకరు కాబటిో తులస్త్ర మొక్లకు ప్రత్యేక ప్రాముఖేత ఇవవబడినది .
వైకుాంఠ రాజేాం చీకటి మరియు జనన మరణ చక్రలకు అతీతమైనది. ఇక్డ పగలు, రాత్రి లేవు.
ఉదయాం, మధ్యేహనాం, స్సయాంత్రాం, రాత్రి లేవు. వీరికి ఆకలిదప్పులు, నిద్ర, జనన, మరణదులు
లేవు. ఈ అతుేననత రాజాేనిన చేరుకునన శాంతియుత సనాేస్త్ర తిరిగి రాడు. వైకుాంఠాం లేద్వ
23

విషుణలోకాం అనేది 3 గుణలు లేద్వ 3 జీవన విధ్యనాలను (అాంటే సతవ, రజ్య మరియు
తమోగుణములను) ద్వటిన వారికి చివరి గమేాం.
భూలోకానిన మాంచి మారగాంలో విడిచిప్టిోన వారు సవరగ గ్రహాలకు వళ్తారు. సవరాగనిన పొాందిన
తరావత కూడా మానవుడు జనన మరణ చక్రాంలో ఉాంటాడు సవరగoలో జీవిత కాలాం చాల్ల
ఎకు్వ. మోహాంలో గతిాంచిన వారు మానవ లోకాంలో ఉాంటారు. అజాానాం యొక్ ర్తతిలో
మరణిాంచే వారు నరకానికి వళాాలి. అయిత్య ప్రకృతి యొక్ అనిన ర్తతుల ప్రభావాం నుాండి విముకిీ
పొాందిన వారు వైకుాంఠాం వళ్తారు.
“యోగి హృద్వేన గమేాంI వాందే విషుణమ్…….II
అని శ్లాకాం. అనగా శ్రీ మహావిషుణవు తన నిష్్పటమైన భకుీల హృదయాలలో నివస్త్రసీనానడు.
మోక్షానిన పొాందిన తరావత లేద్వ వైకుాంఠానిన చేరుకునన తరావత ప్రజలతో ఈ జీవితాంలో
మనకునన సాంబాంధ్యలను మనాం గురుీాంచుక్ట లేము. భౌతిక ప్రపాంచాం ఉనికిలో ఉాందని
మరియు మనాం ఒకప్పుడు అక్డ నివస్త్రాంచామని మనాం తెలుసక్ట లేము.
మహాభారతాంలో అభిమనుేడి మరణాం తరువాత అరుజనుడు చాల్ల కృాంగిపోయాడు.
శ్రీకృషుణడు అతనిని ఓద్వరాిడు. అరుజనా, న కుమారుని మరణాం గురిాంచి నవు చాల్ల
కృాంగిపోయావు, కాన అతను ఇప్పుడు చాంద్రలోకాంలో ఉనానడని మరియు అతను క్టరుకునే
అనిన విష్యాలతో సాంతోష్ాంగా ఉనానడని నువువ అరాాం చేసక్టవాలి. అతని ఆతమ అతని
శర్తరాం నుాండి విడిపోయిన తరావత మీ యొక్, మరియు ప్రపాంచాం యొక్ జాాపకశకిీ
అదృశేమవుతుాంది. అరుజనుడు శ్రీకృషుణని మాటలు నమమలేదు మరియు అభిమనుేని
కలవాలనుకునానడు. శ్రీకృషుణడు అరుజనుడికి తన కుమారుడిని కలవడానికి సహాయాం చేశడు.
అభిమనుేడు చాల్ల సాంతోష్ాంగా ఉాండటాంచూస్త్ర అరుజనుడు అతని క్షేమానిన అడిగాడు.
అరుజనుడు ఆశిరేపోయేటట్టా “ఎవరు నువువ?” అని అడిగాడు అభిమనుేడు. అరుజనుడు తనను
తాను అభిమనుేడి తాండ్రిగా పరిచయాం చేసకునానడు. కాన అభిమనుేడు అరుజనిని తన
తాండ్రిగా తిరస్రిస్సీడు. అరుజనుడెవరో గురుీ లేదు అాంటాడు.
అరుజనుడు శ్రీకృషుణని వదాకు తిరిగి వచిి అభిమనుేడు తనను గురిీాంచడాం లేదని చెపాపడు.
శ్రీకృషుణడు ఇల్ల జవాబిచాిడు, “శర్తరాం జనమలో ఏది చేస్త్రనా అది శర్తరాంతో పాట్ట స్సగుతుాంది.
ఒక గొపప ఆతమ మరియు మనసా మాత్రమే శర్తరాంలోని ఆతమ యొక్ గత చరేలను
24

గురిీాంచగలవు. జాాపకశకిీలో సాంబాంధ్యలు మరియు ఇతర వివరాలు కూడా అల్లగే ఉనానయి.


మాంచి, చెడు పనులు మరియు పునరజనమ గురిాంచి ప్రశన తలెతీవచుి, కాన ఆతమ ఆ చరేలను
గురుీాంచుక్టదు. (వీరాభిమనుే స్త్రనిమాలో ఈ ఘటాోనిన చూపిాంచారు.) దశరథుడికి సవరగలోకాం
వళ్లానపపటికీ రాముడు చిాంత ఉాంట్టాంది.
శసోికీాంగా కూడా శవానిన పూడిినా, కాలిినా మెదడు కూడా నాశనాం అవుతుాంది. మెదడు
పుటిోనపపటి నుాండి మరణిాంచే వరకు సమాచారానిన నిలవ చేసీాంది మరియు ప్రసీత జనమలో
మునుపటి జనమల వివరాలు కనిపిాంచవు. వీటనినటితో పాట్ట, ఆతమ అతుేననతమైన ఆనాంద్వనిన
పొాంది, భగవాంతుని అనాంతాంగా సేవిసీననప్పుడు ఎవరైనా గతానిన మోక్షాంలో ఎాందుకు
ఆలోచిస్సీరు. జీవుడిని అక్డ ప్రాపాంచిక చిాంతనే అాంటదు. అాంతా భగవనమయమే. మోక్షాం
అనేది సాంస్సరాం యొక్ పుట్టోక మరియు మరణాం నుాండి విడుదలైన స్త్రాతి. ప్రకృతి యొక్ భౌతిక
ర్తతులు అట్టవాంటి వేకిీని ఇకపై ప్రభావితాం చేయవు. మోక్షాం ఒకటే అవేకీ బ్రహమాంలో స్త్రాతమై
ఉాంట్టాంది. స్సధువు తుకారాాం వైకుాంఠ ఏకాదశి రోజున వైకుాంఠానికి వళాళడు, ఆయన తన
శర్తరానిన విడిచిప్టిో దివే విమానాంలో వైకుాంఠానికి వళ్ాడానికి నిరిాష్ో సమయానిన మరియు
తిథిని ఎాంచుకునానడు.
మహావిషుణవు యొక్ గొపప భకుీలు మనల్లగా చనిపోరు. వారు తమ శర్తరానిన
విడిచిప్టోడానికి నిరిాష్ో సమయానిన, సాల్లనిన మరియు తిథిని ఎాంచుకుాంటారు, మనల్లాంటి
స్సధ్యరణ వేకుీల క్టసాం ఈ భూమిపై మన సమయాం మరియు కరమ అయిపోయినప్పుడు
మరణాం సమీపిసీాంది. తుకారాాం ల్లాంటి గొపప స్సధువుల క్టసాం ఆయన తన శర్తరానిన
విడిచిప్టోబోతుననప్పుడు విషుణదూతలు వచి ఉనానరు. ఈ ఘటన శ్రీమద్వభగవతాంలోని
అజామీళోపాఖాేనాంలో ప్రసూటమౌతుాంది. శ్రీమద్వభగవతాంలో అజామీళోపాఖాేనాంలో
యముడు తన భట్టలకు ఈ విష్యమై ఇచేి వివిరణ ఇాంకా బాగుాంట్టాంది.
శాంకరభగవతాపదులు, భగవద్రామానుజులు, స్సవమి వివకానాంద సమాధలో ధ్యేనానికి వళ్లా
వారి శర్తరాలను విడిచిప్టాోరు.
విషుణవు యొక్ గొపప భకుీలను పలకరిాంచడానికి వైకుాంఠాం నుాండి దైవిక అదృశే విమానాం
వసీాంది. శ్రీమద్వభగవతాంలో, ధ్రువుడు మరియు అతని తలిా సనతి ఆ దివే విమానానిన
అధరోహిాంచి వైకుాంఠానికి వళాారు. అది మానవ గ్రహణశకిీకి మిాంచినది. మనాం
25

మూర్తీభవిాంచినప్పుడు, మన మనసా కామముతో మునిగిపోయినాందున అట్టవాంటి దైవిక


కారేకల్లపాలను మనాం చూడలేము. అరాాం చేసక్టలేము. గ్రహిాంచలేము.

కృష్ణ భగవానుడు భగవద్ గీతలో ఇల్ల అాంటాడు -- మరణ సమయాంలో లేద్వ ఈ శర్తరానిన
విడిచిప్టేో సమయాంలో మనుజుని సపృహ ఎల్లఉాంట్టాందో, మరణ సమయాంలో ఏ సపృహ స్త్రాతిని
కలిగి ఉాంటాడో, మరణనాంతరాం ఆ స్త్రాతిని పొాందుతాడు. ఉద్వహరణ: భరతుడు గొపప రాజు.
ప్రజానురాంజకముగా రాజేాం చేశడు. చేయాలిాన అనిన కరమలు సక్రమాంగా నిరవరిీాంచాడు.
అాంతకు మునుపు అజనాభ వరుాం అని పిలువబడే ఈ ప్రాాంతాం ఈయన పేరు మీద భరత వరుాం
అయినది. కొడుకులకు స్సమ్రాజాేనిన అపపగిాంచి తాను వానప్రస్సానానికి వళ్లా తపపసా
చేసకుాంట్టనానడు. అతనికి ఏ ఆశలు లేవు. భగవాంతుని చేరాలి అాంత్య. ఇది ఇల్ల ఉాండగా ఒక
రోజు ఆయన ఆశ్రమాం ముాందు చూలుతో ఉనన ఒక జిాంకను స్త్రాంహాం తరుముకుాంటూ వసీాంది.
స్త్రాంహాం నుాంచి తపిపాంచుక్టవడానికి జిాంక పక్నే ఉనన నదిలో దూకుతుాంది. ఆ సమయాంలో
ద్వనికి ప్రసవమై పిలా పుడుతుాంది. తలిా జిాంక నదిలో పడి చనిపోతుాంది. పాపాం పిలా జిాంక
ఒాంటరిదై పోతుాంది. ఇదాంతా చూస్త్రన భరతుడికి ఆ జిాంక మీద ప్రేమ పుట్టోకొసీాంది. తిననగా
ఆయనకు ఆ జిాంక ప్రాణమైపోతుాంది. తన అసలు పని మరిచి పోతాడు. ఆయనకు అనిన ఆ జిాంకే.
కాలాం ఆగదు కద్వ. ఆయనకు అవస్సన కాలాం సమీపిసీాంది. ఆ జిాంకను తలుచుకుాంటూ కాలాం
చేస్సీడు. మరు జనమలో తాను జిాంకగా పుడతాడు. మరణ సమయాంలో అతను జిాంక గురిాంచి
ఆలోచిసూీ శర్తరాం విడిచాడు కావున తన తదుపరి జీవితాంలో జిాంకగా మారాడు.
108 దివేదేశముల వాేసములు సమాపీాం.
అసీ గోపాల బాల్లయ నితాేయ పరమాతమనేI
భకీవాతాలే నిధయే నితే భోగాేయ మాంగళ్ాంII
సరేవ జనాైః సఖినోభవాంతుl సమసీ సనమాంగళాని సాంతుl లోకాైః సమస్సీైః సఖినో భవాంతుl
సాంపూరణ ఆయురారోగే స్త్రధధరసీl ఇష్ో కామాేరా స్త్రధధరసీl మనో వాాంఛా ఫల స్త్రధధరసీl మనైః
కేాశ నివారణసీl అభీష్ో స్త్రధధరసీll
కాయేన వాచ మనసేoద్రియైరావ బుధ్యేతమనా వా ప్రకృత్యైః సవభావాత్ | కరోమి యద్-యత్-
సకలాం పరసెలమ నారాయణయేతి సమరపయామి ||
26

శ్రీమనానరాయణయేతి సమరపయామి సరవాం శ్రీకృష్ణణరపణాం


40 న్లలపాట్ట నా వాేస్సలని నిరాటాంకముగా తమ పత్రికలో అచుివస్త్రన మానేజిాంగ్ ఎడిటర్
డా. వి.యన్. శస్త్రిగారికి, ఎగిజకూేటివ్ ఎడిటర్ శ్రీ జయాం వాంకట చలపతిగారికి మనైః పూరవక
ధనేవాదములు. నిజానికి నాకు వ్రాయడాం అలవాట్ట లేదు. పైగా బాేాంకు ఉదోేగమువలన
తెలుగు వ్రాయడాం పూరిీగా అలవాట్ట తపిపపోయినది. ఈ విష్యాంలో ననున ప్రోతాహిాంచి నా
చేత ఈ 108 వాేస్సలను వ్రాయిాంచిన శ్రీ జయాం వాంకట చలపతిగారికి ప్రత్యేక అభినాందనలు.

ఇంద్రియాణి మనో బుదిధర్సాయధిష్టటనముచయతే I ఏతైరిిమోహయతేయష జాునమావృతయ దేహనమ్ I

అర్ధము: ఇంద్రియములు, మనస్స, బుదిధ కామమునకు ల్లద్మ కోరికలకు న్వవాస సాినములు. కామము
మనోబుదేధన్వదియాదుల ద్మిరా జాునమును కపిపవేసి జీవున్వ మోహతన్వగా చేయుచునివి.

వివర్ణ : కామము యొకక సిరూప సిభావములను వివరించిన భ్గవానుడు ద్మన్వన్వ


తొలగ్నంచుకొనవలెనని కామము ఉండు న్వవాస సాినము తెలిసికొనవలెనన్వ చెప్పుచున్నిడు.
సాధకునకు శత్రువును జయంచవలెనని అతడుండు చోట తెలియవలెను. కామమునకు ఆశ్రయ
సాినములు ఇంద్రియములు, మనస్స, బుదిధ. ఇవి మనుష్ణయన్వ వశములో ఉండవు అందువలన కామము
వాటిన్వ తన అదుపులో ఉంచుకొనగలుగుచునిది. అందుచేత కామమును జయంచవలెనని ముందు
ద్మన్వ న్వవాస సాినములను సాిధీనము చేసికొనవలెను. ఇంద్రియములను న్వగ్రహంచి కోరికల వైపు
పరుగులెతతకుండా అరికటిటన యెడల కామము ద్మనంతట్ అదే హరింపబడును.

తసాాత్ తిమింద్రియాణ్ణయదౌ న్వయమయ భ్ర్తర్షభ్ I పాపాానం ప్రజాహ హ్యయనం జాున విజాున న్నశనమ్
అర్ధము: అందులకై అరుున్న! మొదట్ ఇంద్రియములను వశపర్చుకొనుము. తరువాత మనుష్ణయన్వయొకక
జాున విజాునములను నశింపజేయునటిట మహా పాపి అయన కామమును అవశయముగా రూపుమాపుము.

వివర్ణ : కామము ల్లక కోరిక అనునది మొదట్ ఇంద్రియములను ఆక్రమించి, తదుపరి మనస్సను, ఆపై
బుదిధన్వ వశపరుచకొనును. సాధన దశలో సంపాదించుకొని జాునము విజాునము అనునవి కామము వలీ
మరుగున పడిపోవుట్చే విద్మింస్ల్ల కామమునకు అధీనులవుచున్నిరు ఇంక సామానుయల మాట్
చెపపవలెన్న? అయనను భ్యపడ పన్వల్లదన్వ, సాధకుడైన వాడు మొదట్ ఇంద్రియములను కట్టడి చేసి
తదుపరి అభాయస వైరాగయములచే కామమును నశింపజేయవచుచనన్వ, ఏలనన జాునవిజాునములను
సమూలముగా రూపుమాపు శక్తత కామమునకు ల్లదన్వ భ్గవానుడు తెలిపెను.

భగవదీగత:కరమ యోగము-40-41 : సేకరణ: గరిమెళ్ళ సతేనారాయణ మూరిీ


27

తాటక సాంహారము
జయాం వాంకటాచలపతి:8106833554
దశరథమహారాజుచే విశవమిత్రుని యాగరక్షణరామై పాంపబడిన రామలక్ష్మణులు గాంగలో
నావ న్కి్ ప్రయాణిసీాండగా ప్దా ధవని వినిపిాంచస్సగిాంది. “రాకుమారుల్లరా! బ్రహమ ఒకస్సరి
కైల్లసాంలో సరసా ఉాంటే బాగుాంట్టాందని ఊహిాంచి మనసాతో సరసాను సృషిోాంచాడు. అదే
బ్రహమమానస సరోవరాం. ద్వాంటోాాంచి పుటిోనది ‘సరయూ’. ఆ నది అయోధేకు పడమర నుాండి
ఉతీరాం మీదుగా వసూీ, పలాాంగా త్తరుపన ప్రవహిసీనన ఈ గాంగలోనికి ఎతుీనుాండి
పడుతోాంది. ఆధవనే ఇది” అని విశవమిత్రుడు పలికి, ఆ నదుల సాంగమానికి నమస్రిాంచమని
తెలిపి, గాంగ దక్షిణపు ఒడుు రాగా తానూ దిగి, వారిని వాంటప్ట్టోకొని పోయాడు.
రాముని ప్రశనపై కనిపిాంచిన అరణేనిన గూరిి ఇల్ల చెపాపడు. రామా! ఒకప్పుడు వృత్రుడనే
బ్రాహమణునికి దేవాంద్రునికి వైరాం ప్రిగిాంది. దేవతలు ఎల్లగో సఖేాం కలిపారు. కశేపుని
పుత్రుడైన తాను శస్సిస్సిలతో వధాంపబడరాదని వరాం పొాంద్వడు. ఇాంద్రుడు మైత్రి నటిసూీ
సముద్రతీరాంలో నురుగులోనికి తన వజ్రాయుధ శకిీని పాంపి వృత్రుణిణ వధాంచాడు. బ్రాహమణునిన
హతేచేస్త్రన కారణాంగా ఇాంద్రునికి బ్రహమహతాేపాతకాం చుట్టోక్టవడాం వలన అధకాంగా ఆకలి,
సేవదము ప్రారాంభమయాేయి. దేవతలూ, మహరుులూ ఆయన నిక్డ మాంత్రపూరవకాంగా
అధకాంగా గాంగలో స్సననాం చేయిాంచారు. ఆయన అధక ఆకలి, అధక సేవదము ఇక్డ
నశిాంచాయి. కాబటిో మాలద, కరూశ దేశలు అయాేయి. సాంతస్త్రాంచిన ఇాంద్రుడు ఈ రెాండు
దేశలనూ సరవసమృదధాంగా నిరిమాంచాడు. అయిత్య ఈదేశలు ‘తాటక’ అనే రాక్షస్త్ర మూలాంగా
అరణేాంగా మారిాంది.
ఇాంద్రుడైనా సరే తప్పు చేసేీ శిక్ష ననుభవిాంపక తపపదు. బ్రాహమణుడైనా ఆయుధాంతో ఎదురొ్ని
యుద్వధనికి స్త్రదధపడుప్పుడు హతాేపాతకాం రాదు. అయిత్య ఇాంద్రుడు వృత్రుణిణ నమిమాంచి
సముద్రతీరాంలో నిరాయుధుడైన వాడిని వధాంచడాంతో హతాేపాతకాం వచిిాంది.
కొనానళ్ళపాట్ట ఇాంద్రుడు బాధపడాుక, దేవతలు, ఋషులు మాంత్రపూరవక స్సననానిన గాంగలో
చేయిసేీ తలగిాంది ఆ పాపాం. ఆ పాపాం యొక్ ఆధకాేనన, ద్వనిన తలగిాంచుక్టవడానికి పడు
శ్రమన గమనిాంచమని రామునికి బోధ. రావణుడూ పులసీాబ్రహమ పుత్రుడే. అతడు యుదధాంలో
28

ఆయుధాంతో నిలబడుప్పుడు వధసేీ దోష్ాం లేదు. కాన, నిరాయుధుడుగా ఉననప్పుడూ లేద్వ


వాంచనతోనూ వధసేీ బ్రహమహతాేదోష్ాం రాగలదు సమా! అని హెచిరిక. ఈ కారణాం చేతనే
యుదధాంలో ఒకరోజు నిరాయుధుడుగా ఉనన రావణుణిణ రాముడు విడిచేశడు కూడా. చిననప్పుడు
ఇల్లటి పరమారా కథలు చెపిత్య ఆ నతి బోధ ఒాంట పటేో అవకాశాం ఉాంట్టాంది. భవిష్ేతుీలో
దేశనిన రక్షిాంచగల వాడౌతాడు. రాజుకాబోయే ఛత్రపతి శివాజీ కి తలిా భారత, రామాయణ,
భాగవతాలను వినిపిాంచిాందిాందుకే గద్వ! ఇాంద్రుడు నిరిమాంచిన నగరాలే అరణే
లయాేయేమిటి? అాంటే, వేకిీ ఆయుసా ల్లగానే భవనాలకూ, పటోణలకూ కూడా ఆయుసా
ఉాంట్టాంది అని గ్రహిాంచాలి.
సద్వచార సాంపనునడైన సకేతుడను యక్షుడు బ్రహమను గూరిి తపసా చేయగా సాంతస్త్రాంచిన
బ్రహమ అతనికి వయి యేనుగుల బలాం గల కనేను వరాంగా యిచిి, పుత్రసాంతానానిన వరాంగా
యయలేదు. రూపవాంతురాలూ, కామ రూపిణీ యయిన ఆమె ఝరజ పుత్రుడైన సాందునికి భారే
యయి మార్తచునికి తలిా యయిాంది. సాందుడు చేసే దురామరాగలను భరిాంచలేక అగసీామహరిు
శపిసేీ సాందుడు మరణిాంచాడు. భరీను చాంపిన దురామరుగడనే క్టపాంతో తాటక, తన పుత్రుడు
మార్తచునితో సహా అగసీానిమీదికి పోయి, ఆయననే మ్రాంగజూచిాంది. మార్తచుడూ తాండ్రిని
అనుసరిాంచాడు.
రాక్షసడిగా అయిపొమమని మార్తచునికి మహరిు శపాం యిచాిడు. తన పుత్రుణిణ శపిస్సీడా?
అని విజృాంభిాంచిన తాటకను కూడా ‘నరమాాంసభక్షణ చేసే రాక్షస్త్రగా మారిపొమమని’
శపిస్సీడు. అపపటినుాండీ అగసీాని మీది క్టపాంతో, ఆయనను యేమీ చేయలేక తాటక ఈ రెాండు
నగరాలనూ ఇల్ల పాడుబడేల్ల చేస్త్రాందని, అది దురామరుగరాలు, అధరమ పరురాలు కనుక
చాంప్యేమని ఆజాాపిాంచి-‘సీీవధ’ గూరిి అనుమానిసీనన రామునికి తప్పులేదని
పురికొలుపతాడు. రాముడు ధనుష్ోాంకారము చేశడు. అది ఆగకపోత్య బాహువులు
తెగకొటాోడు. అయినా విజృాంభిసీాంటే లక్ష్మణుడు ముకు్చెవులు క్టశడు. విశవమిత్రుడు ఇదే
సమయమని మళ్ళళ పురికొల్లపడు. అది ఇాంకా దుశేిష్ోలు చేసీాంటే రొముమపై బాణాం వస్త్ర
రాముడు ద్వనిని చాంపాడు. దేవతలు ప్రశాంస్త్రాంచారు. రామునికి అసోిపదేశాం చేయమని
దేవాంద్రుడు విశవమిత్రునికి చెపిప వళాళడు. రామలక్ష్మణులు ఆ రాత్రి అక్డ నిద్రిాంచి
విశవమిత్రునితో మరునాటి ఉదయాం బయలుదేరి వళాళరు.
29

వరాం ఎప్పుడూ శపకారణమే అవుతుాంది. వయిే యేనుగుల బలాం కనేకియేడాం లో ఉనన


రహస్సేనిన గమనిాంచలేదు సకేతుడనే తాటక తాండ్రి. అాంత బలాం వుాంటే మదాం ప్రగక తపపదు.
బలిషుురాలైన తాటకను సాందునికిచిి ప్ాండిా చేశరు. అతనూ బలవాంతుడే. అాంటే మదాం
మరిాంత ప్రిగిాందననమాట. “విద్వే వివాద్వయ ధనాం మద్వయ, శకిీైః పరేష్ణాం పరపీడనాయ
ఖలసే.... ” దురజనులకునన విదేధనబల్లలోా-విదే అడుదిడుాంగా వాదిాంచడానికి, ధనాం
అహాంకారానిన కలిగాంచడానికి, శకిీ యితరులను పీడిాంచి భయప్టోడానికి పనిచేస్సీయి.
తాటకాసాందుల బలాం దురజనబలాం కద్వ! అగసీాని మీదికి దూకాలనే బుదిధని పుటిోాంచిాంది.
ప్రపాంచాంలో లోకువ ఎవడు? అాంటే ఎవనిజ్యలికీ పోనివాడూ, వాని పని వాడు
చూచుకొనేవాడూ. మొదట మార్తచుడూ, తాటకా ఇదారూ దూకి మీదికివసేీ, మార్తచుడికి రాక్షస
శపమిచాిడు అగసీాడు. తాటక వయస చెలిాన రాక్షస్త్ర. వయస చేత చిననవాడైన మార్తచుడు
పాడైత్య వీడివలన లోకాం చాల్లకాలాం నష్ోపడవలస్త్ర వసీాంది. పైగా, వీణిణ ఆదరశాంగా తీస్త్రకొని
మరికొాందరు దురామరుగలు ప్రబలవచిని భావిాంచి మార్తచుణిణ శపిాంచాడు మహరిు. మార్తచుని
రూపానిన చూచిన ప్రతిక్షణమూ వాడిచేత నేరాం చేయిాంచిన దోష్ాం తనదని తలిాకి తెలియాలి.
మార్తచుణిణ చూచినా అాందరికీ రూపానినబటిో నేరాం చేస్త్రనవాడు అనే విష్యాం తెలియాలని ఋషి
భావన. అాందుకే విరూపశపాం యిచాిడు. మార్తచుణిణ శపిాంచగానే క్టపిాంచిన తాటక
పశితాీప పడక యిాంకా మీదికి దూకిాంది. పశితాీపాం ఉననవారిని క్షమిాంచవచుిగాని, లేని
వారిని క్షమిాంచరాదని భావిాంచి ద్వనికీ ఆ శపానేన మహరిు యిచాిడు. తనభరీ మదాం వలననే
చచాిడు. కొడుకూ తన మదాం వలననే రాక్షసడయాేడు. అయినా తాటకలో పశితాీప బుదిధ
కలగలేదాంటే, దీనిన క్షమిాంచరాదని భావిాంచి, దీనిని కూడా రాక్షస్త్ర కావలస్త్రాందని శపిాంచాడు.
“స్సవమీ! యక్షులకు బలాం తకు్వ అాంటారు గద్వ! మరి దీనికి వయిే ఏనుగుల బలాం ఏమిటి?
(అలపవీరాే యద్వ యక్షా శూశూయత్య మునిపుాంగవ!) అని రాముడు విశవమిత్రునికి తన
సాందేహము తెలుపగా దీనికి సమాధ్యనాంగా విశవమిత్రుడు పైకథ చెపాపడు. ప్రజారక్షణ క్టసాం,
పాతకమేమో! అని ఆలోచిాంచవలస్త్రన అవసరాం లేదన, న బాహుబలాంతో చాంపమన
పలికాడు.
రామునికి ధరమసాందేహాం కలిగిాంది. మొదటగా తానుచేసే వధ యిది. అది కూడా సీి వధ. ‘నసీి
వధ్యే’ సీిని చాంపరాదనేది రాజనతి ధరమాం. చాంపమని చెపేపది గురువు.
30

‘నగురోరావకేమతిక్రమీత’ గురువాకాేనిన ఉలాాంఘాంచరాదు. ఏాం చెయాేలి? అని ఆలోచన


కలిగిాంది. రాముని అభిప్రాయానిన గమనిాంచి సీివధను చేస్త్రన వారి విశేష్ణలు చెపాపడు
విశవమిత్రుడు. పృథివ నాంతనూ నాశనాం చేయదలచిన వైరోచని (విరోచనుని కూతురు)
యయిన ‘మాంథర’ అనే ద్వనిన దేవాంద్రుడే చాంపాడు. రాక్షస గురువైన శుక్రుని తలిా, భృగు
మహరిు భారేను, దురజనులైన రాక్షసలకు ఎప్పుడూ ఆశ్రయమిచిి లోకక్షేమానిన నాశనాం
చేయిసీాంటే ఇాంద్రుణ్ణణ చాంపిాంచాలని ప్రయతినసీాంటే, శ్రీమహావిషుణవ చాంపాడు. ఇల్ల ధరమాం
తపిపన సీిలను మహాతుమలే చాంపారు అని చెపాపడు. (అధరమ సహితా నారేైః హతాైః
పురుష్సతీమైైః)
రామునికి ఆలోచన కలిగిాంది. దోష్ాం చేస్త్రన ద్వనిన విడువరాదు. ‘సీిని వధాంపరాదు’ అనే ధరమాం
ప్రకారాం విడిచిప్డుత్త వళ్లత్య ‘సీిలైత్య దోష్ాం చేయవచుినని అనుమతి యిచిినటేాకద్వ!’ అని
భావిాంచాడు. ధరమాం ఒకటి. ధరమ సూక్ష్మాం మరొకటి. ధరమాం రాముడాలోచిాంచినది. ధరమ సూక్ష్మాం
విశవమిత్రుడు చెపిపనది. లోకానిన బాధప్టేోవాళ్ళళ ఎవరైనా, రాజులచే చాంపబడదగినవారే!
అనేది స్త్రద్వధాంతాం.
తాండ్రి తనను పాంపుత్త నా పరోక్షాంలో, ‘దశరథుడు ఈ విశవమిత్రుడే సమా!’ అని రామునికి
చెపాపడు. వాంటనే రాముడు ‘మాతాండ్రి మాట ప్రకారమూ, మీశసనాం బటీో, గోబ్రాహమణుల
క్షేమాం క్టసమూ, దేశ సఖాం ఆలోచిాంచీ, ఏ శాంకా లేకుాండా దీనిన చాంపుతాను’ అనానడు. (సో
2 హాం పితురవచ శుశూతావ శసనాద్ూహమవాదినైః, గోబ్రాహమణహితారాాయ లోకస్సేసే
సఖాయచ కరిష్ణేమి న సాందేహైః) అాంటూనే విాంటినారిని దికు్లు పగిలేల్ల మ్రోగిాంచాడు.
ఆ ధవనికి తాటక క్రోధపరవశురాలై మీదికి పరుగెతిీ రాస్సగిాంది. రాముడు లక్ష్మణునితో
‘తముమడూ! ఇది సీి గాన చాంపబుదిధ కావడాం లేదు. మాయాబలాం ఉనన దీని ముకూ్ చెవులూ-
ఇాంకా మీదికొసేీ కాళ్ళళ చేతులూ నరికేస్సీను’ అాంట్టాండగా అది రాముని మీదికే దూకబోత్య,
విశవమిత్రుడు హుాంకారానిన చేస్త్ర ద్వనిని అదిలిాంచి రామలక్ష్మణులను ఆశీరవదిాంచాడు.
అది దుముమ చిముమత్త చీకటి చేయస్సగిత్య, ఒక క్షణాం రామలక్ష్మణులు సొమమస్త్రలిాపోయారు.
ఆమీదట కనిపాంచకుాండా రాళ్ళవాన కురిపిాంచస్సగిాంది. మీదికి దూకబోత్య రాముడు
బాహువులు నరికాడు. కేకలు ప్డుత్త పడిపోగా ముకూ్చెవులిన లక్ష్మణుడు క్టసేస్సడు.
అపపటికీ రాళ్ళవాన కురిపిాంచ స్సగిాంది. ఆకాశాంలో అనేకరూపాలు చూపస్సగిాంది. ‘రామా!
31

స్సయాంకాలమైత్య రాక్షసల బలాం మరిాంత అవుతుాంది. జాలి విడిచి చాంప్యే’ మనానడు


విశవమిత్రుడు. ఆయన సూచన విని మరిాంత క్టపాంతో మీదికి దూకబోత్య ఎదరొముమలో బాణాం
వస్త్ర ద్వనిన చాంపేశడు.
విశవమిత్రునితో చాంపుతానని చెపిప రాముడు ఎాందుకిల్ల చేశడు? అాంటే ద్వనిలో విశేష్ాం
వుాంది. చాంపమనానరు గద్వ అని చాంపేసేీ ఆ దోష్ాం గురువు మీదికి రావచుి గద్వ! గురువుకు
దోష్ాం తెచేి శిషుేడిని కారాదని ఆలోచిాంచి, తాటకకు అవకాశ మీయదలచి ముాందు
ధనుష్ోాంకారాం, తరువాత బాహువులు నరకడాం, తరువాత ముకూ్చెవులూ, ఆ తరువాత
ప్రాణమూ తీశడు. మరి ముకూ్చెవులను ఎాందుకు క్టయాలి? రాక్షస సవభావాం ప్రకారాం
తిరిగి వచేి అవకాశమునన బాహువులను నరికాడు, వనకు్ పోతుాందేమోనని. కాని మీదికి
వసూీ చేతులిన సృషిోాంచుకొని రాళ్ళవాన ప్రారాంభిాంచిాంది. అది రాక్షస సీి. త్రాగి త్రాగీ, మాాంస్సనిన
తిని తిన, మత్తీ అహాంకారముతో ద్వనికి కళ్ళళ పనిచేయడము మానేశయి.రాక్షసలకు ఘ్రాణ
శకిీ ఎకు్వ. ఆ వాసనతో రామలక్ష్మణులెక్డుననదీ తెలుసకొని రాళ్ళవాన కురిపిసోీాంది.
ముకు్ క్టసేసేీ నరవాసన తెలియక రాళ్ళవాన కురిపిాంచలేదుగద్వ! అని భావిాంచి-తమ
మాటలను విని మళ్ళళ వసీాందని ఆలోచిాంచి ఆ అవకాశాం లేకుాండా చేయడానికి చెవులిన కూడా
తెగ క్టశడు. అది ఎనోన తప్పులిన చేస్త్రనా, రాముడు ఎనోన అవకాశలిచిినా
లెక్చేయకపోవడాం వలన రాముడు చాంపిత్య ‘సీి వధ’ అనడాం సబబు కాదు. తప్పు
చేయడాంతోటే సీితవాం పోయిాంది. తాటకను చాంపడాం దోష్ాం కాదు. కారణాం ఆతతాయి చేసే 6
తప్పులోా ఏది చేస్త్రనా మరణదాండన విధాంచవచుి.
“అగినదో గరదశ్లివ శసోినమతోీ ధనాపహైః, క్షేత్ర ద్వర హరశేితాన్ ష్డివధ్య నాతతాయినైః”
ఇాంటికిగాని, సాంస్సరములో గాని నిప్పుప్టేో వారిన, పరులపై విష్ప్రయోగము చేసే వారిన లేద్వ
విష్ము గ్రకే్ వారిన, ఆయుధముతో ద్వడిచేసే వారిన, ఇతరుల ధనమునూ, భూములనూ,
భారేలను అపహరిాంచేవారిన-ఈ ఆరు పనులను చేసే వారిని ‘ఆతతాయు’ లాంటారు.
“గురుాం వా బాల వధ్వవ వా బ్రాహమణాం వా బహుశ్రుతాం, ఆతతాయిన మాాంతవేాం హాంతాేదే
వవిచారయన్” ‘ఆతతాయి’ అయిత్య అటిోవారు గురువు గాన, బాలలు గాన, సీిలు గాన,
బ్రాహమణులు గాన అట్టవాంటి వారిని విచారణ చేయకుాండానే హతమారివచుిను.
32

ఈ లక్షణలనుబటిో నిష్ణ్రణాంగా రాముని మీదికి రాళ్ళళ, చెటూా వాంటి ఆయుధ్యలతో దూకడాం


ఆతతాయి లక్షణమే గద్వ! కాబటిో తాటక వధాంపదగినదే. రాముని చరే అధరమముగాదు.
ఇాంద్రుడు రామునికి అస్సిల నుపదేశిాంచమని విశవమిత్రునికి చెపిప వళ్లళపోయాడు. కారణాం
పర్తక్షలయాేక పటాో ఇవావలి గద్వ! అస్సిలను (మాంత్రాలతో ప్రయోగిాంపబడే ఆయుధ్యలు)
శిషుేడు ప్రయోగిాంచగల యోగేత ఉననవాడా? కాద్వ? అని ఆలోచిాంచి, పర్తక్షిాంచి ఇవావలి
గద్వ! (శిష్ేాం పర్తక్షా ద్వతవాేనేస్సిణి) ఆ పర్తక్షలో న్గాగడు రాముడు. అస్సిల నయడానికి
విశవమిత్రుడు ప్టిోన ప్రవశ పర్తక్ష (Entrance Test) ల్లాంటిది తాటకవధ. ఆ అస్సిలకు
అధష్ణుతలైన దేవతలాంతా ఎట్టోదుట నిలబడిత్య అవసరమైనప్పుడు పిలుస్సీనని నమస్రిాంచి
చెపాపడు రాముడు. శస్సిలను అవసరమొచిినప్పుడే మాంత్రపూరవకాంగా ఆవాహన చేయాలి.
విశవమిత్రుడు అస్సిలను యిచాిడాంటే రావణ వధ క్టసాం రాముణిణ స్త్రదధాం చేయడమేనని
సపష్ోాంగా తెలుసీాందిగద్వ! తాటకను చాంపిన వనాంలోనే ఆ రాత్రి వుాండి, మరానడు
బయలుదేరడాం ఒక ఎతుీ. ఇల్లటి సాంఘటన జరిగాక ద్వని పుత్రుడు మార్తచుడూ, వాని
సేనహితుడు సబాహువూ మరి ఎాందరితో వస్సీరో చూద్వామని రాత్రి ధైరేాంగా వుాండడాం, ఆ
వనాం లోని మహరుులకు లోపల వునన భయానిన తలగిాంచడానికీ, తమ ధైరాేనిన
గూఢ్చారులైన రాక్షసలకు చాటడానికీను. తాటక వధ ద్వవరా శత్రువునైనా ఎాంతో ఆలోచిాంచి,
ఎనిన అవకాశలో యిచిి, ఎల్ల చాంపవలేనో అరామయిాంది. ఇదాంతా రావణ వధ క్టసాం
రామునికి ఇచేి శిక్షణ తపప వరు గాదని గ్రహిాంచాలి.
రామాయణ ప్రవచన సధ్యకర, రామాయణ సధ్యనిధ, భాష్ణప్రవీణ, డాకోర్ మైలవరపు
శ్రీనివాసరావు గారి శ్రీమద్వవలీమకి రామాయణ అాంతరారాాం ఆధ్యరాంగా వారికి కృతజాతాపూరవక
నమస్స్రములతో ఈ వాేసము వ్రాయబడిాంది.

వాేస్సలలోని అభిప్రాయాలు రచయతలవ. ఏమనాన సాంశయాలుాంటే వారితోటే నేరుగా


సాంప్రదిాంచ వచుి. “శ్రీ గాయత్రి” పత్రిక బాధేత వహిాంచదు. కాన సపాందన (సూచనలు,
సలహాలు, అభిప్రాయాలు ఇతాేది..) మాకు తెలియచేయాండి. మీ పేరు, చిరునామాతో
మాకు వ్రాస్త్రనటాయిత్య మీ సపాందనను పత్రికలో ప్రచురిస్సీము. అల్లాగే మీ సూచనలు కూడా
పాంపవచుి .. డా. వి. యన్. శస్త్రి, మానేజిాంగ్ ఎడిటర్
33

సన్నతన ధరమాం - అతేాంత పురాతనమ్


కిడింబి వేణుగోపాలన్: 90005 88513
సన్నతనము అంటే పురాతనమైనది అన్వ అర్ిం. ఎంత పురాతనమైనది అంటే, మనం ఇంత అన్వ
చెపపల్లనంత. అంత పురాతనమైనది మన ధర్ాం. అదీ మన ధర్ాంయొకక గొపపదనం. ప్రతి
దేశాన్వక్త, ప్రతి మతాన్వక్త ఒక ధర్ాం ఉంది. కానీ అతయంత పురాతనమైనది మన సన్నతన
ధర్ామే. మన ధర్ాం ఎంత సన్నతనమైనదో వివరించే చిని ప్రయతిం చేసాతను. మనం
ప్రస్తతం శేిత వరాహ కలపంలోన్వ వైవసిత మనింతర్ంలో ఉన్నిం. ఒక కలాపన్వక్త
432,00,00,000 సంవతసర్ములు, 14 మనింతర్ములు. ఒక మనింతరాన్వక్త
30,67,20,000 సంవతసర్ములు. ఇపపటిక్త 6 మనింతర్ములు గడిచి ప్రస్తతం మనాం
వైవసిత మనింతర్ములో ఉన్నిము. మానవుడు తన జీవితంలో ఎలా మెలగాలి, వాటి
విధివిధ్యన్నల్లమిటి, మన ఆచార్ వయవహారాలు, జీవన విధ్యన్నలు, శౌచం, అనుష్ణునం
మొదలగువాటిగురించి ధర్ాం చెపుతంది. త.చ. తపపకుండా ఆచరించడం మన భాధయత.
పదధతిగా ఉండట్మే ధర్ాం. పదధతిగా ల్లక పోవడం అధర్ాం. సృషిట
ఆవిరాభవంలో శ్రీమన్నిరాయణ్మడు బ్రహా దేవున్వక్త వేదములు ఉపదేశించాడు. బ్రహానుంచి
వేదములు న్నర్ద్మది మహరుషలకు, ప్రజాపతలకు, సాియంభువ మనువుకు చేరాయ.
సాియంభువ మనువు మొదటి మనువు. బ్రహా మానస పుత్రుడు. ఆయన మను సాృతిన్వ
ర్చించాడు. దీన్వన్వ మను ధర్ా శాసరం అన్వ కూడా అంటారు. ఈ ధర్ా శాసరం చాలా గొపపగా
వ్రాయబడినది. ఆ కాలాన్వక్త సమాజంలో సరియైన ఆచార్ వయవహారాలు ల్లవు. అన్ని తముాళీ
పిలీలు, అకాక చెలెీళీ పిలీలు వివాహం చేస్కునేవారు. ఇటవంటి అసంబదధమైన వర్సలను
ఆయన న్వషేధించాడు. ఈ శాసరములో వేదముల ప్రాశసతయం, పాప పుణ్ణయలు, రాజ్ఞ బాధయతలు,
వరాుశ్రమ ధరాాలు, సన్నయసి విధులు, గృహసిధర్ాం, జీవన విధ్యనం, వివాహ పదధతలు, సీరల
బాధయతలు, శ్రాదధకర్ాలు, బ్రహాచర్యం, నేరాలు, శిక్షలు, వార్సతి విధ్యనం మొదలగునవి
ఉనివి. బహుళ ప్రాచుర్యం ప్పందిన ఈ ధర్ాశాసారన్వి కొన్వి ఆసియా దేశాలు, కొన్వి
యూర్వపియన్ దేశాలు కూడా అనుసరిస్తన్నియ. ఋష్ణలు వేద్మలలో ఉని ధర్ా సూత్రలను,
సూక్షాాలను రాజ్ఞలకు, ప్రజలకు చెపేపవారు. ప్రజలు తప్పు చేయడాన్వక్త భ్యపడేవారు. కచ
34

దేవయానుల వృతాతంతం తరువాత శుక్రాచారుయడు బ్రాహాణ్మలు మాంస్సహార్ం భుజంపరాదన్వ


న్వర్ుయం చేశడు. ష్ణమారు వెయ్యయళీ క్రితం భ్గవద్రామానుజ్ఞలు యజు యాగాదులలో
గోబలిన్వ న్వషేధించారు.
శ్రీమద్రామాయణము, శ్రీమనాహాభార్తములలో ధర్ాము, ధర్ాసూక్షాాలు, విధివిధ్యన్నలు
గురించి విసీృతంగా వివరించబడింది. మహాభార్తంలోన్వ శాంతిపర్ిం మరియు
అనుశాసన్వక పరాిలు రండు ధర్ా సూక్షాాలకే పూరితగా అంక్తతమైపోయాయన్వ చెపపవచుచ.
ష్ణమారు 500 ఏళీ క్రితం మహామహోపాధ్యయయ శ్రీ కమలాకర్భ్టట న్వర్ుయసింధు అనే
ధర్ాశాసారన్వి సంసృతంలో ర్చించాడు. ఆ కాలంలో ఈ గ్రంథం భార్తదేశంలో బహుళ
ప్రాశసతయం ప్పందినది. ఏ ఏ ఋతవులలో మనం ఎలా ఉండాలి, వ్రతాలు ఆచరించేట్పుడు
అవలంబించవలసిన విధివిధ్యన్నలు, ర్కర్కాల శాఖ్లవారు తిథులను పాటించవలసిన
పధధతి, ఏ కాలంలో ఏ ద్మనములు చేయాలి మొదలగునవి ఈ గ్రంథమునందు
విశదీకరించబడినవి. ఆయన ఈ శాసరములో ధర్ా సూత్రములనుంచి కొందరిక్త కొన్వి
వెస్లుబాటీ కలిపించాడు.
హరిశచంద్రుడు షట్చక్రవరుతలలో ఒకడు. ఆయన ఇచిచన మాట్కోసం రాజయం కోలోపయ,
భార్యను, కొడుకును అముాకున్వ, ఆఖ్రుకు తనను తాను ఒక కాటికాపరిక్త అముాకున్వ
కాటికాపరి వృతిత చేసాతడు. ఈ కష్టటలనీి సతయవ్రతం పాటించడాన్వకే.
"రామో విగ్రహవాన్ ధర్ాః" అంటాడు మారీచుడు రావణ్మన్వతో. ధరాాన్వి నువుి ఒక రూపంలో
చూడాలనుకుంటే ఆ రూపమే రాముడు అంటాడు మారీచుడు. శ్రీరామచంద్రుడు ధరాాన్వి అంత
గొపపగా పాటించాడు. రావణ్మడి తముాడైనపపటికీ విభీషణ్మడిక్త శర్ణ్ణగతి ప్రసాదించాడు.
"రామో దిిరాిభి భాషతే". రాముడు మాట్ తపపడు. విభీషణ్మడే కాదు రావణ్మడొచిచన్న, శర్ణ్మ
క్టరిత్య ఇస్సీను అంటాడు. ఇది న్న వ్రతం అంటాడు. తన తండ్రి తన సవతి తలిీక్త ఇచిచన మాట్
న్వలపెట్టడాన్వక్త రాజాయన్వి, భోగభాగాయలను వదిలి 14 సంవతసర్ములు వనవాసం చేసిన
మహానుభావుడు.
పాండవులు తమ మాట్ ప్రకార్ం వనవాసం, అర్ణయవాసం విజయవంతంగా
ముగ్నంచినపపటికీ, ధుర్వయధనుడు వాళీ రాజయం వాళీ క్తవిక ధర్ాం తపిప సర్ిన్నశనమైన
నీచుడు.
35

చతుర్ యుగ వైభవాం-2


(సేకరణ వాేసాం)
తాడిపరిీ సరోజ , కాకినాడ (మొ): 83740 12004

హిాందూ ధరమాం (జ్యేతిష్ేాం) (కాలగణన )


1 కృత, త్రేతా, ద్వవపర, కలియుగాలు (17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000)
= 1 మహాయుగాం (43,20,000 సాంవతారాలు)
1 మనవాంతరాం = 71 మహాయుగాలు (71* 43,20,000 = 30,67,20,000 సాంవతారాలు)
ప్రతి మనవాంతరానికి ఒక మనువు ఉాంటాడు. అతడు ద్వనికి పాలకుడు.
ప్రతి మనవాంతరాం తరావత ఒక కృతయుగాం కాలమానానికి సరిపడా సాంధకాలాం ఉాంట్టాంది.
అనగా 17,28,000 సాంవతారాలు సాంధకాలాం. ఈ సాంధకాలాంలో భూమి అనాంతమైన
జలరాశిలో మునిగి ఉాంట్టాంది. ఇక్డ జలరాశి అాంటే నరుగా భావిాంచకూడదు. అప్పుడు సృషిో
అాంతా శూనేాంతో నిాండి ఉాంట్టాందని గ్రహిాంచాలిా ఉాంట్టాంది.
బ్రహమదేవునకు 1 రోజు = 14 మనవాంతరాలు+ 15 చరణలు అనగా 1,000 మహాయుగాలు.
సూరే స్త్రద్వధాంతాంలో 14 వ అధ్యేయాం - మానాధ్యేయాంలో కాల్లనిన 9 విధ్యలుగా విభజిాంచి,
ద్వనిన మానాం అనానరు. అాందులో అతి చిననదైన ప్రాణాం (4 సెకనుా) నుాంచి అతి
ప్దాకాలమానమైన పర (300000.04 సర సాంవతారాలు) వరకు ఉాంది.
ఇపపటికి బ్రహమకు 50 ఏళ్ళళ గడిచాయి. 50 ఏళ్ళ ముగిాంపులో గతిాంచిన ఆఖరి కల్లపనికి పదమ
కలపాం అని పేరు. ఇప్పుడు మనాం బ్రహమదేవుడి 51 వ సాంవతారాంలో మొదటి రోజులో ఉనానము.
దీనికి శేవత వరహా కలపాం అని పేరు. ఈ మొదటి రోజులో ఇపపటికే 6 మనవతరాలు ముగిస్త్ర,
ఏడవదైన వైవశవత మనవాంతరాంలో ఉనానము. అాందులో కూడా 27 మహాయుగాలు గడిచి, 28
వ మహాయుగాంలో కృత, త్రేతా, ద్వవపర యుగాలు గతిాంచి, ప్రసీతాం కలియుగాంలో ఉనానము.
ఈ 4,32,000 సాంవతారాల #కలియుగాం నాలుగు పాద్వలుగా విభజిాంచబడిాంది. ప్రతి
పాద్వనికి 1,80,000 సాంవతారాలు. అాందులో ప్రథమ పాదాంలో ఉనానము. ఇపపటికే
బ్రహమదేవుడికి 50 ఏళ్ళళ గడిచి, రెాండవ 50 సాంవతారాలోా ఉనానాం కనుక సాంకలపాంలో “దివతీయ
పరారేా” అని చెప్పుకుాంటాము.
36

శ్రీ రాముడు ఈ మనవాంతరాంలోనే 24 వ త్రేతాయుగానికి చెాందిన వాడు. శ్రీ కృషుణడు 28 వ


ద్వవపరయుగానికి చెాందినవాడు. గతిాంచిన కాలమానాంలో మనకు అతి సమీప కాలాంలో
వచిిన అవతార పురుషుడు శ్రీ కృషుణడు. ఇల్ల అనేక అవతరాలు అనేక మహాయుగాలు, వరేవరు
మనవాంతరాలోా, కల్లపలోా వచాియి. వాటి అనినటి గురిాంచి మనకు వివరాంగా అాందిాంచేవి
పురాణలు. .
అాందుకే సాంకలపాంలో
“శ్రీ మహావిష్ణణ రాఙ్ాయా, ప్రవరీ మానసే, అదే బ్రహమణైః, దివతీయ పరారేా, శేవతవరాహ కలేప,
వైవశవత మనవాంతరే, కలియుగే, ప్రథమ పాదే అని చెప్పుకుాంటాము.”

కలశాం తో పూజ ఎాందుకు చేస్సీరు?


ఇాంటోా శుభకారేాం లేద్వ వ్రతాం చేసీనానరాంటే.. తపపకుాండా కలశనిన ఏరాపట్ట చేయాలిాాందే.
రాగి, ఇతీడి, వాండి లేక మటిో పాత్రను తీసకుని ద్వని నిాండా నరుపోస్త్ర ద్వనికి పసపు,
కుాంకుమ రాస్త్ర అాందులో నాలుగు మామిడి ఆకులు ఒక కొబ్రికాయ ఉాంచి ద్వని చుటూో
పసపు ద్వరాం చుటిో కలశనిన ఏరాపట్ట చేస్సీరు. అయిత్య కలశనిన ఎాందుకు ఏరాపట్ట
చేస్సీరాంటే.. సృషిోకి పూరవాం శ్రీ మహావిషుణవు పాల సముద్రము మీద శయనిాంచుచునన
తరుణాంలో ఆయన నాభి నుాంచి ఒక కలువ పువువ ఉదభవిాంచినది.ద్వని మీద కూరుిని బ్రహమ
ఉదభవిాంచాడని పురాణలు చెపుీనానయి. అాంతా జలమయమై ఉనన విశవాంలో బ్రహమ సృషిో
ప్రారాంభమైాంది. సృషిోకి ముాందు విశవమాంతా జలమయాంగానే వుననదని పురాణలు
చెపుీనానయి. విశవాం జలమయాం కావడాం అాంటే సమసీ జీవులకు నరే ఆధ్యరమనే
విష్యానిన మానవాళ్ల అరాాం చేసక్టవచుి. నరు పూజనయమైాంది. అాందుకే ఏ పూజ చేస్త్రనా
కలశాం ఏరాపట్ట చేస్త్ర.. అాందులో పవిత్ర జలాంతో నిాంపుతారు. కలశనికి పూసే పసపు
కుాంకుమలు, మామిడి ఆకులు సభాగాేనికి సాంకేతాం. కలశములోని నరు సమసీ విశవనికి
ప్రతీక. ఇాందులో దేవతలుాంటారని వారిని ఆహావనిాంచే దిశగానే కలశపూజ చేస్సీరని
విశవసాం.ఈ కలశనిన పూజిాంచడాం ద్వవరా సకల దేవతామూరుీలను పూజిాంచడాంతో
సమానాం....సవస్త్రీ..
పిల్లాడి రుద్రయే: 98859 10011
37

శ్రీ శ్రీ శ్రీ రామానుజాచారుేలు – 7


మోహన శరమ ఖాంద్రిక: 9908249555
నారాయణాం నమసృతే నరాం చైవ నరోతీమాం ।
దేవీాం సరసవతీాం వాేసాం తతో జయముదీరయేత్ ॥
లోక్టదధరణ అనగానే సమాజసేవ, మానవ సేవ అనే అరాాం స్సమానేాంగా వసీాంది కద్వ. ఇది
వివిధ స్సాయిలలో ఉాండొచుి. అవి - భూద్వనాం, అననద్వనాం, వసిద్వనాం, గోద్వనాం, మరియు
వైదే సేవలు. ఇవనన సమాజ సేవలు, ముఖేాంగా శర్తరానికి సాంబాంధాంచినవి. అదే మనాం ఒక
వేకిీని మాంచి శిక్షణతో మాంచి గుణలతో తీరిిదిదిాత్య ఆవేకిీ గొపప క్రమశిక్షణతో ఉతీమ వేకిీగా
ఎదిగిత్య, అది శర్తరానికనాన ఉననతమైన సేవ కద్వ. అల్లగే ఇాంకా లోతుకి వళ్లా ఒక వేకిీ
ఆతోమదధరణ క్టసాం తగిన మారాగలు
సూచిాంచామనుక్టాండి - అది లోక్టదధరణ అాంటే. అదే
రామానుజులు ఎనునకునన మారగాం.
ఆతమ అనాన జీవుడు అనాన ఒకటే! తన పూరవ జనమల
కరమలని బటిో ఆ జీవుడు ఎనోన శర్తరాలను ధరిసూీ -
పుడుత్త మరణిసూీ చివరకి అలస్త్రపోతాడు. అప్పుడు
భగవాంతుడు - పరమాతుమడు జాలిపడి ప్రళ్యాం ఏరాపట్ట
చేస్త్ర జీవులకి విశ్రాంతిని ఇస్సీడు. ప్రళ్యానాంతరాం మరల సృషిో ప్రారాంభాం అవుతుాంది. అపపడు
జీవుడు మళ్ళళ శర్తరాలిన ధరిాంచడాం మొదలుప్డతాడు. కరమలనుాంచి ఎల్ల తపిపాంచుక్టవాలో
వద్వలలో చెపపబడి ఉనాన గ్రహిాంచలేని స్త్రాతిలో ఉనన జీవుడిని సాంస్సరి అాంటారు. ఈ మరణ
చక్రాంలో తిరుగుత్తనే ఉాండే వాడిని బదుధడు అాంటారు. ఆతమని ఉదారిాంచడమాంటే జీవుడిని
మరణ చక్రాం నుాంచి తపిపాంచడమే. ద్వనికే కాంకణాం కట్టోకునానరు రామానుజులు.
ఇాంటోా ఎలకలు ఉనానయని ఇాంటినే తగలబెటాోడట ఒక మూరుుడు. అల్లగే వద్వలని
దురివనియోగ పరచి మానవుని ప్రక్ద్వరి పటిోాంచే వారి మాటలు విని వద్వనిన ఛీ కొటిో నిాందిాంచే
మూరుులని ఏమనాలి. సనాతన ధరామనిన నిాందిాంచడమాంటే ఇదే. అల్లగే వద్వనిన
అభేస్త్రాంచలేక ద్వని పరమారాాం తెలుసక్టలేక జనాలని నమిమాంచడాం క్టసాం వద్వనికి
38

విపర్తతారాాం చెపేప వారిని ఏమనాలి. ఇల్లాంటి వారి ప్రభావాం జనాం మీద పడకూడదనే
లోక్టదధరణకి నడుాం కటాోరు రామానుజులు.
నాలుగు వరాణలు - బ్రహమ, క్షత్రియ, వైశే, శూద్రులు - అనేవి వారి వారి గుణలని, కరమలని
అనుసరిాంచి వచిినవ అని భగవదీగత ససపష్ోాంగా చెపుతోాంది. ఇది ఎల్లగాంటే - ఒక
కారాేలయాంలో వివిధ స్సాయిలలో పనిచేసే వారాంతా ఆ కారాేలయ ప్రయోజనాం క్టసాం
పనిచేసే వారే ఎల్లఅవుతారో అల్లగే సమాజ సమనవయానికి అాందరూ అవసరమే. అాందుచేత
జనమని బటిో భగవతాపూపిీకి యోగేత ఉాంట్టాందనే వాదన తప్పు - ఆల్ల వాదిాంచే వారిది చాల్ల
సాంకుచితమైన దృషిో అనక తపపదు. ప్రతి మానవుడికి కావలస్త్రాంది ఆరిీ. అది ఉాంట్ట చాలు జాతి,
కుల్లలతో సాంబాంధము లేకుాండా ఆ పరమాతుమడిని చేరుకునే యోగేత ఉాందని ఎలుగెతిీ
చాటడానికి నడుాం బిగిాంచారు శ్రీమద్ రామానుజులు.
లోకానిన అాంతా "మోక్షారుాలతో" నిాంప్యాేలనుకునానరు. ఈ మోక్షారుాలెవరయాే అాంటే –
క్టరిక, వాాంఛలని "కామాం" అాంటారు. అది క్టరిన వారికి ఒక్రికే సఖానిన కలిగిసీాంది. అాంటే
వారు మికి్లి స్సవరాపరులననమాట. స్సవరాాం లో “అరాాం” అనన పదాం ఉాంది. అాంటే ధనమని
కూడా అరాాం కద్వ. ఆల్ల ధనారజన చేసేవారి స్సవరాాం కొాంచెాం విసీరిాంచిాంది అని చెప్పుక్టవచుి.
ఎాందుకాంటే అది వారికి, వారి కుట్టాంబానికి కూడా ఉపయోగ పడుతుాంది కద్వ .
మరి ధరమమైన ప్రవరీన కలిగి ఉాండాలి అనుకునే వారో - వారి స్సవరాాం ఇాంకొాంచెాం
విసీరిాంచిాందననమాట! ఎాందుకాంటే వారి వలన సమాజమాంతా ప్రయోజనాం పొాందుతుాంది
కనుక. మరి మోక్షారుాల విష్యానికి వసేీ - వారి వలా విశవనికాంతటికి ప్రయోజనాం
చేకూరుతుాంది కద్వ - అాంటే అనిన జీవులు మరణ చక్రాం నుాంచి బయటపడతారు కద్వ. అాందుకే
రామానుజులు ఈ సాంకలపాం చేశరు. ఇాంతెాందుకు వారు "నవ సమాజ నిరామణనికి” నాాంది
పలికారు.
సవతహాగా రామానుజులు సూరద్రూపి, ఆజానుబాహుడు, విశల నేత్రుడు, కొదిాగా స్సగిన చెవి
తమెమలతో, మెరిస్త్రపోయే ఊరధా పుాండ్రములతో దైవాాంశ సాంభూతులుగా కనిపిాంచేవారు. శ్రీ
హసీాంతో, త్రిదాండాంతో, కాంఠాంలో తులసీ మాలికలతో, గోష్ణపదమాంత శిఖతో (పిలకతో)
మూర్తీభవిాంచిన వదాంల్ల ఉాండేవారు. అయన కాంచి మఠాంలో యతిగా ప్రవశిాంచగానే
39

ప్రజలాంతా హరాుతిరేకాల మధే హారతులు పటాోరు. అనేకమాంది ఆయనున ఆశ్రయిాంచి తమ


జీవితాలను ధనేాం చేసక్టస్సగారు.
ఆయనిన ఆశ్రయిాంచిన వారిలో ద్వశరథి, కూరేశులు అనే వాళ్ళళ ముఖ్యేలు. రామానుజులు
కనాన ద్వశరథి చినన వయసవాడు. కూరేశుల వారి కనాన రామానుజులు పినన వారు.
వారిరువురు గొపప పాండితులు, నియమ నిష్ణు గరిషుులు. రామానుజుల వారి ఆజాను జవద్వటని
వారు. కూరేశుల వారు ఏక సాంథాగ్రాహి, ఏది చూస్త్రనా, వినాన ఒకస్సరికే గ్రహిాంచి మననాం
చేసేవారు. ద్వశరథి ప్రతివాదములలో దిటో. ఆయనను వాదనలో ఎదిరిాంచి గెలవగలిగిన
వారు చాల్ల తకు్వ.
ఒక యతి, పరమేశవరానుగ్రహాంతో ఉపనిష్ద్రహస్సేలను ఎరిగిన వాడు అని యాదవ
ప్రకాశులు కూడా వచిి రామానుజులను ఆశ్రయిాంచారు. అయన తన దగగర చదువుకుననవాడు,
తనకనాన చిననవాడు అని భావిాంచలేదు రామానుజుల వారిని. వారికి గోవిాందజీయర్ అనే పేరు
ఇచాిరు రామానుజులు. వారిచే "యతిధరమ సముచఛయాం" అనే గ్రాంథానిన వ్రాయిాంచేరు.
అాందులో సనాేస్సశ్రమ సీవకార విధ్యనాం, సనాేసలు పాటిాంచవలస్త్రన విధులు, నియమాలు
ఉాంటాయి. ఇపపటికీ జీయరాాందరికి ఆ గ్రాంథమే ప్రమాణము.
ఇక అక్డ శ్రీరాంగాంలో, రామానుజులు శ్రీరాంగాం వాంచేయడానికి తగిన
సమయమాసననమైాందని భావిాంచారు శ్రీ రాంగనాథులు. ఆ సాంకల్లపనికి అనుగుణాంగా
సాంఘటనలు జరగడాం ప్రారాంభమైనాయి. రామానుజుల వైభవాం గురిాంచి కరాణకరిణగా
తెలుసకునన యామునమునుల శిష్ేబృాందాం ఎాంతో ఆనాందిాంచారు. వారు శ్రీరాంగానికి వసేీ
బాగుాంట్టాందనుకునానరు. ఆ శిషుేలలో ఒకరైన "అరయర్" అనే అతను గొపప గాయకుడు.
అతను కాాంచీపురాం వచిి ఆలయాంలో వరదరాజస్సవమి వారిని సేవిాంచుకునానడు. తన గాత్ర
సాంగీత మాధురేాంలో ఓలల్లడిాంచాడు. ద్వనికి బహుమతిగా శ్రీమద్ రామానుజులను పొాంది
శ్రీరాంగాం బయలుదేరాడు. రామానుజులు శ్రీరాంగాం చేరుకునే సరికి అపపటికే వారి ఖాేతిని వినన
జనసాందోహాం వారికి అఖాండ స్సవగతాం పలికిాంది.
రామానుజులకు సకల ఆలయ మరాేదలు ఏరాపట్ట చేయవలస్త్రాందిగా అరిక ముఖాంగా
ఆజాాపిాంచారు శ్రీ రాంగనాథులు. గొపప స్సవగత సతా్రాలతో స్సాంప్రద్వయబదధాంగా ఆలయ
ప్రవశాం చేశరు రామానుజులు. సకల లోకాలను పాలిాంచే శేష్శయి శ్రీ రాంగనాథుని
40

తనివితీరా సేవిాంచుకునానరు. "ఏాం కావాలో క్టరుక్ట" అని స్సవమి అరిక ముఖాంగా


రామానుజులని అనుగ్రహిాంచారు.
ఇాంకొకరైత్య స్సవమి అడిగినదే తడవుగా ఏమేాం క్టరికలు క్టరేవారేమో కాన రామానుజులు
మాత్రాం "స్సవమీ అాందరూ న అనుగ్రహానికి పాత్రులై విరాజిల్లాలి" అని క్టరుకునానరు. అయన
విశల దృకపథానికి సాంతోషిాంచిన రాంగనాథుడు "సరే! మీరెవరిని స్త్రఫ్లరస చేసేీ వారాందరిన
మీరు క్టరిన విధాంగా అనుగ్రహిస్సీను" అనానరు చిరునవువతో. నిస్సవరామైన క్టరిక క్టరారు
కనుక ఈ సమసీ విశవాం మీద మీకు అధకారమిసీనానను. నేన్లాప్పుడు ఉాండే ఆ పరాంధ్యమాం,
సాంస్సరులుాండే ఈ భూలోకాం కూడా మీ అధీనాం చేసీనానను. ఇక పై మిముమలను "ఉడైయవర్"
- ఉభయ విభూతి నాయకులు అని అాందరూ మిముమ గౌరవిాంతురు గాక" అని అనుగ్రహిాంచారు
స్సవమి.
రామానుజుల వారికి ఒక మఠాం ఏరాపటయిాంది శ్రీ రాంగాంలో. ఎాందరో వారి శిషుేలయాేరు.
వారాందరిని రామానుజులు మాంత్రోపదేశలతో తీరిి దిదుాతునానరు. వారు చెపేపదొక్టే -
భగవాంతుడు అాందరి హృదయాలోా అాంతరాేమిగా ఉాంటాడు. అది నువువ గ్రహిాంచిన నాడు
నువువ అాందరిన ప్రేమిాంచగలుగుతావు. అదే పరమ ధరమాం అదే శ్రీవైష్ణవ లక్షణాం. శ్రీ రాముడు
కూడా అాంత్యగా -" ఆనృశాంసే పరోధరమ" అని రాముడు తెలియపరిచాడని సాందరకాాండలో
సీతమమ అాంట్టాంది. ఇతరుల దుైఃఖానిన ఓరవలేక ఎదో ఒకటి వారికి చేయగలగాలి. అదే ఉతీమ
వైష్ణవ ధరమాం.
రామానుజులవారికి ఇాంకా మరినిన వద్వాంత రహస్సేలు గురుముఖతైః అధేయనాం చేయాలని
సాంకలపాం కలిగిాంది. వారు తమ గురువు గారైన మహాపూరుణల వదాకి వళ్లా - అయాే మీరు నాకు
మాంత్ర రాజానిన, మాంత్ర రతాననిన, చరమ శ్లాకానిన ఇదివరలో ఉపదేశిాంచారు. నాకిాంకా ఏమైనా
తెలుసక్టవాలని ఉాంది. అనుగ్రహిాంచరూ అని ప్రారిధాంచారు. చాల సాంతోషిాంచారు
మహాపూరుణలు. మొదటగా మాంత్ర రతన విశేష్ణరాాలను చెపాీను అని కొాంతకాలాం ఎనోన
రహస్సేలను ఉపదేశిాంచారు గురువు గారు -- కాదు కాదు ఆచారుేలు. ఇక్డ మనాం గురువుకి
ఆచారుేలకు ఉనన కొదిా త్యడా తెలుసక్టవాలి. గురువుగారనాన ఆచారుేలనాన పరాేయ
పద్వలుగా మనాం వాడుతాాం. కాన చినన త్యడా ఉాంది. అదేాంటాంటే - ఏ క్రొతీ విష్యానినతెలియ
పరచిన వారిన్వరినైనా "గురువు గారు" అని అనవచుి. తాను ఆచరిాంచి చూపే వారిని మాత్రాం
41

"ఆచారుేలు" అని అనడాం పరిపాటి. అదే విధాంగా మాంత్రోపదేశాం చేస్త్రన వారిని "ఉతాీరక
ఆచారుేలు" అాంటారు. అదే మాంత్ర అరాానిన ఉపదేశిాంచిన వారిని "ఉపకారక ఆచారుేలు"
అాంటారు. ఇదారిదీ సమాన హోద్వనే!! అయిత్య రామానుజులవారికి ఇాంక్ట
ఉపకారకాచారుేలని అాందిద్వామని మహాపూరుణలు రామానుజుల వారిని "గోష్టో పూరుణల”
వదాకు పాంపారు. ఇక్డ మళ్ళళ ఆచారుేలు రెాండు రకాలు. 1 . అనువృతిీ ప్రసనానచారుేలు, 2 .
కృపామాత్ర ప్రసనానచారుేలు అని. తాము ప్టిోన పర్తక్షలకు తట్టోకుని నిలబడిత్య "హమమయే"
వీడికి శ్రద్వధసకుీలు ఆరిీ ఉనానయి అని సాంతోషిాంచి మాంత్రారాాలను ఉపదేశిాంచే వారు అనువృతిీ
ప్రసనానచారుేలు. "అయోే పాపాం!! వీడికేమీ తెలియడాం లేదే!! ఇల్లాంటివాడిని ఉదధరిాంచాలి
అని జాలిపడి మాంత్రాలను, మాంత్రారాాలను ఉపదేశిాంచేవారు కృపామాత్ర ప్రసనానచారుేలు. ఆ
కాలాంలో ఎకు్వ మాంది "అనువృతిీ ప్రసనానచారుేలు" గానే ఉాండేవారు. దీనివలా ఆ కాలాంలో
ఏవొక్రి ద్వవరానో ఏవొక్రిక్ట మాంత్రారాాలు తెలుసూీ ఉాండేవి. అాంటే అాంత గోపేాంగా,
రహసేాంగా ఉాంచేవారు అననమాట. ఇక స్సమానే జనానికి మాంత్రాం యేదో విధాంగా అాందినా,
మాంత్రారాము తెలుసక్టవడాం మాత్రాం గగనమే.
గోష్టో పూరుణలు అనువృతిీ ప్రసనానచారుేల క్టవకి చెాందినవారు. పర్తక్ష చేయనిదే అయన
ఉపదేశాం చేసేవారు కాదు. రామానుజులు ఉననత భావాలుగల గురువులుగా ప్రస్త్రదుధలై
అనేకమాంది శిషుేలునాన వారు అతేాంత వినయాంగా గోష్టో పూరుణల దగగరకు వళాారు.
మహాపూరుణలు తనను తమవదాకు పాంపారని వినయాంగా విననవిాంచేరు. గోష్టో పూరుణలు,
మహాపూరుణలు ఒక గురువు వదేా - అదే యామునమునుల దగగరే చదువుకునానరు. అాందుచేత
మహాపూరుణలు శ్రద్వాసకుీలు లేనివాడిని తనదగగరకు పాంపరనే నమమకాం ఉనాన, రామానుజులు
మాత్రాం అయన మాట కాదనలేక వచాిడేమో అనన విష్యానిన పర్తక్షిాంచే ఉదేాశేాంతో "ఇప్పుడు
కాదు తరువాత రా" అనానరు. ఇల్ల ఒకటి రెాండు స్సరుా కాదు 18 స్సరుా గోష్టో పూరుణలు తరువాత
రా అనడాం రామానుజులవారు వళ్లాపోయి మళాళరావడాం జరిగాయి. అయినా కూడా
రామానుజులు ఒక్ స్సరి కూడా పోటాాడలేదు, నిష్టోరాల్లడలేదు, ఇాంకెనిన స్సరుా రావాలని
గునియలేదు. మొదట స్సరి ఎాంత వినయాంతో వచాిరో 18 వ స్సరి కూడా అదే వినయాం
ప్రదరిశాంచేరు. అయన చెపపననలేదు కద్వ. మళ్ళళరా చెపాీను అనే అనానరుకద్వ అని ఆశని
వీడలేదు. చివరికి అాంగీకరిాంచారు గోష్టో పూరుణలు.
42

యా దేవీ సరవభూత్యషు బుదిధరూపేణ సాంస్త్రాతా


పీసపాటి గిరిజా మనోహరశస్త్రి, రాజమహాంద్రవరము

యా దేవీ సరవభూత్యషు బుదిధరూపేణ సాంస్త్రాతా


నమసీసెలే నమసీసెలే నమసీసెలే నమో నమైః
“యా దేవీ సరవభూత్యషు బుదిధరూపేణ సాంస్త్రాతా” అనగా దేవి సరవప్రాణులలోను
బుదిధరూపములోవిలస్త్రలుాతోాంది అని, బుదిధరూపాంలో అాందరి హృదయాలలోను నివస్త్రసీనన ఆ
దేవి సదగతిని ప్రస్సదిసోీాంది అని అనానరు. అది ఎల్ల స్సధేాం? బుదిధకి నిరవచనాం సూక్ష్మాంగా
మతి, తెలివి, జాానాం అని చెపప వచాి? బుదిధ వరు, మేధసా వరు.
బుదిధ గుఱాంచి సరైన నిరవచాం చెపాపలాంట్ట బుదిధ ఒక నిరణయాతమకమైనది. నిశిలతావనిన పొాందే
నిమితీమై మానవునకు బుదిధనాందిాంచాడు. ఈ బుదిధ స్త్రారతవాంతో ఉాండగలగాలి. అటిో బుదిధ
మనము గురిీాంచుటకు ప్రయతినాంచాలి. మన దృషిో భౌతికమైన దృషిోగా వుాంట్టననది. దీని ద్వవరా
చాంచలతావనిన పొాందుచునానము. ఈ చాంచలతవాంచేత నిరణయాతమకమైన బుదిధని స్సధాంచలేక
పోవుచునానము. కనుక ఈ ప్రాకృతిక దృషిోని తగిగాంచుక్టవడాంచేత నిరణయాతమక బుదిధని
స్సధాంచగలము. బ్రహమ తతాీానిన మనాం పొాంద్వలనుకుననప్పుడు బుదిధ నిరమలాంగా,
నిశిలతవాంగా నిరోమహమై ఉాండాలి.
దేహాం కాంట్ట సూక్ష్మమైనవి ఇాంద్రియాలు. ఇాంద్రియాలకాంట్ట మరిాంత సూక్ష్మమైనది మనసా.
మనసా కాంట్ట మరిాంత సూక్ష్మమైనది బుదిధ. బుదిధకాంట్ట మరిాంత సూక్ష్మమైనది ఆతమ. ఇటిో
ఆతమతతావనికి అతేాంత సమీపాంలో ఉాండుటచేత ఈ బుదిధ చాల్ల త్యలికైనదిగా ఉాంట్టాంది. ఈ
బుదిధని ఉపనిష్తుీలో ఐదు అాంగాలతో కూడినదిగా చెపాపరు. విచారణ శకిీ, ఋతశకిీ,
సతేశకిీ, మహత్ శకిీ, యోగశకిీ ఈ ఐదిాంటితో కూడినదే ఈ బుదిధ. ఇటిో బుదిధ యొక్
తతీామును మానవులు గురిీాంచ లేక మేధ్యశకిీ బుదిధకాంట్ట అధకమైనదని భ్రమిసీనానరు.
(ఋతమనగా ఏమిటని విచారణ చేసేీ అది తలాంపు, వాకు్, చేత ఈ మూడిాంటి ఏకతవమే
ఋతము).
43

సరవసే బుదిధరూపేణ జనసే హృది సాంస్త్రాత్య


సవరాగపవరగదే దేవి నారాయణి నమోసీత్య
బుదిధరూపములో అాందరి హృదయాలలోను నివస్త్రసీనన ఆ దేవి సవరాగనిన, ముకిీని ప్రస్సదిసోీాంది
అని అనానరు. అాంటూ ఇాంకా ఇల్ల అనానరు “విద్వేఽవిదేే తస్సే దేవరూపే జానహి పారిావ”
అాంట్ట ఆదేవి విదే(జాానాం), అవిదే(అజాానాం) అనే రెాండు రూపాలలో కలదని తెలుసక్టమని
చెబుతునానడు. అాంట్ట ఈ బుదిధ కొాందరికి జాానరూపాంలోను, మరికొాందరికి అజాానరూపాంలోను
వుాంట్టాంది. అట్టవాంటప్పుడు అజాానాం వలన ముకిీ ఎల్ల స్సధేమవుతుాంది. అప్పుడు తన బుదిధని
జాాన ప్రవృతిీలోకి మారేటట్టా చేసకుాంటే అది స్సధేాం. నిశిలతవాం పొాందే నిమితీాం మానవునకు
బుదిధనాందిాంచాడు. నిశిలతవాం పొాంద్వలాంట్ట మనసాను వశాంచేసక్టవాలి. ఇది భకిీ వలానే
స్సధేమవుతుాంది. అాంట్ట భగవాంతునికి చేరువవడానికి భకిీ ఒకటే మారగము. మనసను వశము
చేసక్టవటమే జాానము. జాానస్సధన వలానే భగవాంతునిలో చేరటానికి వీలవుతుాంది. ఆ
జాానస్సధన భకిీవలానే లభేమవుతుాంది. భకిీ, జాానస్సధన ఒకటితో మరొకటి ముడి పడి
వునానయి.
శ్రీబ్రహమవైవరీపురాణాంలో ఇల్ల అనానరు “బుదధాధష్ణుతృదేవీ యా జాానసూైః శకిీ సాంయుతాైః”
అనగా బుదిధకి అధష్ణునదేవతయగు దేవి జాానానిన ప్రస్సదిసీాంది. ఆ జాానాం వలన మోక్షానిన
స్సధాంచవచుి.
పైన భకిీ వలన జాానాం లభేమవుతుాంది అని అనానరు. అసలు భకిీ లక్షణాం ఏమిటి? భకిీ లక్షణాం
గుఱాంచి తెలియజేసూీ పరాశరుని కుమారుడు వాేసడు ఇల్ల అనానరు. ‘పూజాది
ష్వనురాగఇతి స్సరా పారాశరేైః’ అనగా దైవారినాదులాందు అనురాగమే భకిీ. విపులాంగా
చెపాపలాంట్ట భగవాంతుడిని అరిిాంచడాం, ధ్యేనిాంచడాం.
జాానావాపిీ ప్రదాం హేతదవూతాం బుదిధవి వరధనమ్
భకిీయుక్టీ జాానేన యుకీశి తథా భవత్.
ఈ వ్రతాం వలన అనగా పూజ అరినాదుల వలన మోక్షవిష్యక బుదిధ (జాానము) కలుగును అని
అాంట్టనానరు.
సీతా సాంపూజితా పుష్లపరూధపగాంధ్యదిభిసీథా।
దద్వతి వితీాంపుత్రాాంశి మతిాం ధరేమగతిాం శుభాాం॥
44

ఆమెను సీతిాంచుటచేతను, గాంధ, పుష్ప, ధూప, దీపాలచే పూజిాంచుటచేతను ధనము,


పుత్రులను ఇచుిటయే గాక ధరమప్రవృతిీ గల బుదిధని కలుగజేసీాంది అని అనానరు. ద్వని వలన
శుభగతి (ముకిీ) ని కలుగజేసీాంది అని అనానరు. (అాందుకనే దేవీ ఉపాసకులకు పునరజనమ
వుాండదాంటారు.)
ఇదే విష్యాం ఆదిశాంకరులు ‘సదరేలహరి’లోని మూడవ శ్లాకాంలో
అవిద్వేనామాంతస్త్రీమిరమిహర దీవపనగర్త
జడానాాం చైతనేసీబకమకరాందసీతిఝర్త।
దరిద్రాణాం చిాంతామణి గుణనికా జనమజలధ్వ
నిమగాననాాం దాంష్ట్రా మురరిపువరాహసేభవతి
అనగా దేవిని ఆరాధాంచిన అజాానులకు జాానానిన, చైతనే రహితులకు చైతనాేనిన, దరిద్రులకు
సకలైశవరాేలను, సాంస్సరమగునలకు ఉదధరణను ప్రస్సదిాంచునని చెబుతునానడు.

త్రివిధాం నరక సేేదాం ద్వవరాం నాశన మాతమనైః


కామైః క్రోధైః తథా లోభైః తస్సమ దేతతియాం తేజేత్
కామ, క్రోధ, లోభా లనేవి నరకానికి మూడు ద్వవరాలు. వాటివలన మనుషుేడు
సరవనాశనాం చెాందుతాడు. కాబటిో వాటిని పరితేజిాంచడాం కరీవేాం.
పాాండవ సాంపదను చూచి ద్వని నేవిధాంగానైనా అపహరిాంచాలని పూనుకొనన
దురోేధనుడిలో కామాం పడగ విపిపాంది. పాాండవులూ ద్రౌపదీ తనను చూచి నవావరని
అహాంకరిాంచి వారిపై ప్రతీకారాం తీరుికొని అవమానాలపాలు చేయాలనే క్రోధాం
దురోేధనుడిలో విశవరూపాం ద్వలిిాంది. శత్రుసాంపదను హరిాంచటమే కాకుాండా వారికి
జీవితములో ఎననడూ రాజాేనుభవసఖేాం లేకుాండా చేయాలనే లోభాం అతడిలో
వికృతనాటేాం చేస్త్రాంది. ఈ మూడు గుణల సాంపుటి దురోేధనుడు. అాందువలా
నరకద్వవరాలనన తెరుచుకొనన జీవనమారగాం దురోేధనుడిది.

జయాం వాంకటాచలపతి
45

శ్రీ లక్ష్మీ నారాయణి అమమవారి ఆలయాం


(శ్రీపురాం, తమిళ్నాడు)
పిల్లాడి రుద్రయే: 98859 10011

బాంగారాం... సీాంభాలు బాంగారాం... వాటిపై శిలపకళ్ బాంగారాం.. గోపురాం విమానాం,


అరధమాంటపాం శఠగోపాం... అనన బాంగారాంతో చేస్త్రనవ. అాంటే సవరణదేవాలయాం! అమృత్సర్
సవరణదేవాయాంలో కూడా మాంటపాలూ, గోపురాలూ ఇవనన ఉాండవ అనుకుాంట్టనానరా... మీ
సాందేహాం నిజమే, ఇది అమృత్సర్ గురుద్వవరా కాదు, తమిళ్నాడులోని శ్రీపురాంలో కొలువైన
శ్రీ లక్ష్మీ నారాయణి అమమవారి ఆలయాం!
వాంద ఎకరాల విసీీరణాం... 1500 కిలోల
బాంగారాం... 400 మాంది శిలుపలు... ఆరేళ్ా
నిరాంతర శ్రమ... అదుభతమైన శిలప చాతురేాం...
సమారు 600 క్టటా రూపాయలు... వరస్త్ర
తమిళ్నాడులో శ్రీపురాంలో ఉనన శ్రీ
లక్ష్మీనారాయణి అమమవారి సవరణదేవాలయాం.
ఇపపటివరకూ సవరణదేవాలయాం పేరు వినగానే
వాంటనే సూరిాంచేది అమృత్సర్. కాన, ఇప్పుడా
ఖాేతిని శ్రీపురమూ దకి్ాంచుకుాంది. ఆలయ
నిరామణాంలో సీాంభాలూ శిల్లపలను మొదట రాగి తాపడాం చేశరు. ఆ తరవాత ద్వనిపై బాంగారు
రేకులిన తమిమది పొరలోా వస్త్ర, శిల్లపలను తీరిిదిద్వారు. అమమవారి విగ్రహానిన మాత్రాం
గ్రానైట్తోనే రూపొాందిాంచి, బాంగారు తడుగుతో అలాంకరిాంచారు.
చెన్లనకి 140 కిలోమీటరా దూరాంలో వలూరు సమీపాన శ్రీపురాంలో ఈ ఆలయాం ఉాంది.
ప్రారాంభాంలో ఈ ప్రాాంతాం తిరుమలైక్టడిగా ప్రస్త్రదిధ. మహాలక్ష్మి ఆలయానిన నిరిమాంచిన తరావత
శ్రీపురాంగా మారాిరు. ఆలయానిన చేరుక్టవాలాంటే 1.5 కిలోమీటరా దూరాం ఉనన నక్షత్రపు
ఆకారాంలోని మారగాం గుాండా వళాాలి. ఈ మారగాం పొడవునా రెాండు వైపుల్ల ఉాండే గోడలపై
భగవదీగత, ఖ్యరాన్, బైబిలులోని ప్రవచనాలను రాశరు. వీటనినాంటిన చదవడాం వలా భకుీలు
46

తమ అజాానపు ఆలోచనలను వీడి, జాానసగాంధాంతో బయటకు వళ్తారని ఆలయ నిరామణాంలో


కీలక పాత్ర వహిాంచిన శకిీఅమమ ఉదేాశాం.
ఆలయ ప్రాాంగణాంలోకి ప్రవశిాంచగానే ప్రత్యేక మాంటపాం, కృత్రిమ ఫాంట్టనుా భకుీల దృషిోని
ఆకరిుస్సీయి. మాంటపాం కుడివైపు నుాంచి
ఆలయాం లోపలకు వళ్లా ఎడమవైపు నుాంచి
వలుపలకు వచేిల్ల ఏరాపట్ట చేశరు.
మానవుడు తన ఏడు జనమలీన ద్వట్టకుని
ముకిీని పొాందుతాడనేాందుకు చిహనాంగా
ఆలయాంలోకి వళేాాందుకు ఏడు ద్వవరాలను
ఏరాపట్ట చేశరు.
మూలస్సానాంలో...
వజ్రాలు, వైఢూరాేలు, ముతాేలు, పాాటినాంతో
రూపొాందిాంచిన నగలు, సవరణకవచాలు, కిర్తటాంతో సవరణతామరపై ఆసీనమై మహాలక్ష్మి
దరశనమిసీాంది. పస్త్రడి కాాంతులతో మెరిసే మహామాంటపాంలో నిలుచుని అమమవారిని దరిశసేీ
అష్లోశవరాేలు స్త్రదిధాంచి, సాంతోష్ప్రదమైన జీవితాం లభిసీాందని భకుీల విశవసాం, ఆలయాం
చుటూో 10 అడుగుల వైశలేాంలో నళ్ాతో నిాండిన కాందకాం ఉాంది.
అాంతా ఒక్టే!
మిగిలిన ఆలయాలోాల్లగా దరశనాం విష్యాంలో ఇక్డ ప్రత్యేక తరగతులూ విభాగాలూ లేవు.
అాందరూ కూేలో వళ్లా అమమవారిని దరిశాంచుక్టవాలిాాందే. తారతమాేలు లేని సమానతావనిన
ఇక్డ పాటిస్సీరు. భద్రత దృష్ణోా ఆలయాంలోకి సెల్ఫోనుా, కెమేరాలు, తినుబాండారాలను
అనుమతిాంచరు.
ఆలయ సాందరశనాం ముగిాంచుకుని బయటకు వచేి సరికి... అమమవారి దివేమాంగళ్ సవరూపాం,
గోడలపై కనిపిాంచే మతగ్రాంథాల బోధనలు భకుీలకు దివేజాానానిన ప్రస్సదిస్సీయి. వారిని సద్వ
ఆధ్యమతిమక మారగాంలో నడిపిస్సీయి... అని శకిీఅమమ చెబుతుాంటారు.
దరశనాం క్టసాం..
47

వలూరు నుాంచి దక్షిణన వూసూర్ ఆనైకట్టా వళేా మారగాంలో ఏడు కిలోమీటరా దూరాంలో శ్రీపురాం
న్లకొాంది. ప్రతిరోజూ ఉదయాం 5.00 గాంటల నుాంచి 7.30 గాంటల వరకు అమమవారికి
అభిషేకాం, అలాంకారాం, హారతి ఉాంటాయి. ఆ సమయాంలో భకుీలిన ఆలయాం లోపలకు
అనుమతిాంచరు. ఉదయాం 7.30 నుాంచి రాత్రి 8 గాంటల వరకూ భకుీల సాందరశనారాాం
ఆలయానిన తెరచి ఉాంచుతారు.
ఎవర్త శకిీఅమమ
నారాయణి ఆలయ నిరామణాం వనుక ఉనన వేకిీ శకిీఅమమ. ఈయన అసలు పేరు సతీశకుమార్.
సొాంత్తరు వలూరు. తాండ్రి నాందగోపాల్ ఒకమిలుా కారిమకుడు. తలిా టీచర్. 1976లో జనిమాంచిన
సతీశకుమార్ చిననపపటి నుాంచీ అాందరు పిలాల్లా
చదువూ ఆటపాటలపైన ఆసకిీ చూపకుాండా
గుళ్ళా, గోపురాలు, పూజలు, యజాయాగాదులు
అాంటూ తిరిగేవారు. ప్రాథమిక విదే అనాంతరాం
ఆయన పూరిీ స్సాయిలో భకుీడిగా
మారిపోయారు. 16వ ఏట శకిీఅమమగా
పేరుమారుికునానరు. 1992లో నారాయణి
పీఠానిన స్సాపిాంచారు. ఆయన ఓ రోజు బసాలో
వళ్ళతుాంటే శ్రీపురాం వదా ఆకాశాం నుాంచి ఓ
కాాంతిరేఖ కనిపిాంచిాందట. ఈ వలుగులో
నారాయణి (లక్ష్మీదేవి రూపాం) దరశనమిచిిాందట. ఆయన అపపటి నుాంచి నారాయణి పీఠాంలో
అమమవారి విగ్రహానిన ప్రతిషిుాంచి పూజలు, ఆధ్యేతిమక ప్రవచనాలు, సేవా కారేక్రమాలు చేపటాోరు.
పీఠాం తరుపున ఉచిత వైదేశల, పాఠశలను నిరవహిసీనానరు. భకుీలకు ఉపదేశలివవడాం,
వారి సమసేలకు పరిష్ణ్ర మారాగలిన సూచిాంచడాం, అననద్వనాం... ఇక్డ నిరాంతరాం
నిరవహిాంచే కారేక్రమాలు. శకిీఅమమ భకుీలు దేశవిదేశలోా విసీరిాంచారు. అమెరికా, కెనడా
దేశలోా ఈయన ఫాండేష్నుా రిజిసోరై వివిధ కారేక్రమాలిన నిరవహిసీనానయి. ఈ
సవరణదేవాలయాం విరాళాలోా ఎకు్వ శతాం విదేశలోా ఉనన భకుీల నుాంచి సేకరిాంచినవ.
48

పరమేశవర్త తతవాం
విస్సాప్రగడ రామలిాంగేశవర రావు: 94901 95303

ఈ శరననవ రాత్రుల సాందర్ాంగా వివిధ గ్రాంథాలోా మహనయులు సపష్ో పరచిన పరమేశవర్త


తతావనిన విహాాంగ వీక్షణాం చేసకొని మనస్స వాచా కరమణ ఆ దేవిని కొలిచి తరిద్వాము
దేవి త్రిమూరాీాతిమక. శ్రీ వాణి, శ్రీదేవి, శ్రీ గౌరి
సవరూపాలు ఒకే శకిీ సవరూపాలు.అాందుకనే
కనకధ్యరా సీవాంలో శాంకరులు ఇల్ల
సీతిస్సీరు.
గీరేావత్యతి, గరుడధవజ సాందర్తతి, శకాంభర్తతి,
శశి శేఖర వలాభేతి అాంటూ దేవి వివిధ
రూపాలను ప్రసీతిస్సీరు.అల్లగే వారి భుజాంగ
ప్రయాతా ష్ోకాంలో కురాంగే, తురాంగే, మృగేాంద్రే,
ఖగేాంద్రే... అనన 6వ సోీత్రాంలో దేవి వివిధ
సవరూపాలోా, వివిధ వాహనాలోా అధరోహిాంచే క్రమానిన సూచేాం గా తెలియజేస్సీరు.
దేవి గుణ గణలను లలితాష్ణోతీర శతనామావళ్ల ల్లాంటి సోీత్రాలోా విశదాంగా వివరిస్సీరు ఆ తలిా
అవాేజ కరుణపూర పూరిత, మహా పాపౌఘ పాపానాాం వినాశిని సమసీ హృదయాాంభోజ
నిలయ. భావనా మాత్ర సాంతుష్ో హృదయ. సతేసాంపూరణ విజాాన స్త్రదిధ ద్వయిని..
నవరతన మాల్ల సోీత్రాంలో ఇల్ల వరిణస్సీరు.
ఆగమ ప్రణవ పీ ఠి కా మమల వరణ మాంగళ్ శర్తరిణీమ్
ఆగమా యవ శ్లభిన మఖిలవద స్సర కృత శేఖర్తాం
మూలమాంత్ర ముఖ మాండల్లాం ముదిత నాద బిాందు నవ యౌవనామ్
దేవీ సీతి లో "అచిాంతే రూప చరిత్య, సరవశత్రు వినాస్త్రన
నత్యభే సారవద్వ భకాీా చాండికే దురితాపహ
అని దేవిని భకుీల పాపాలనుాండి విముకిీ చేసే అమమగా అభివరిణస్సీరు.
49

సకల్ల, సచిిద్వనాంద్వ స్సధీవ, సదగతి ద్వయిన.


సనకాది ముని ధ్యేయా, సద్వశివ కుట్టాంబిన
అాంటూ లలితా త్రిశతీ సోీత్రాం లో నుతిస్సీరు.
ఇాంకా ఆది శాంకరుల సాందరే లహరిలో అమమవారి సవభావానిన,, ప్రవాహాంల్ల మనోహరాంగా
వరిణస్సీరు.
శివ శృాంగారారాాూ అనన శ్లాకాంలో ఇల్ల వరిణస్సీరు.
తలీా, జగజజనన న చూపు న పతి యాందు శృాంగార రసమును, శివతర జనుల యాందు ఆయష్ో
పరాణుమఖతవముతో భీభతా రసమును, సవతి గాంగ యాందు రోష్ముతో రౌద్ర రసమును,
శివుని త్రినేత్ర వైశిష్ోాము ను చూచునపుడు అదుభత రసమును శివుని నాగాభరణముల యెడ
భయానక రసమును, ఎర్రని తామర పదమముల సభాగేమును జయిాంచిన వళ్ వీర
రసమును, ఇష్ోసఖ్యల యెడల హాసే రసమును, నా వాంటి భకుీల యెడల కరుణ రసమును,
స్సమానే స్త్రాతి లో శాంత రసమును పొాందుచు నవరస్సతమకముగా నుాండును.
మూక కవి తన మూక పాంచ శతి లో అమమ వైభవానిన ఇల్ల సీతి స్సీడు.
సాంస్సర ఘరమ పరిపాకజుష్ణాం నరాణమ్
కామాక్ష శీతల తరాణి తవక్షి తాని
చాంద్రాతపాంతి ఘన చాందన కరామాంతి
ముకాీ గుణాంతి హిమవారి నిషేచనాంతి.
దీని భావము ఇల్ల ఉాంట్టాంది. అమామ! సాంస్సరమనే వసవి కాలపు బాధ ననుభవిాంచే నరులకు,
న మికి్లి చలానైన చూపులు... వన్నలలు, గొపపవైన గాంధపు ముదాల మైపూతలు, ముతాేల
సరాలు, పననటి అభిషేకాలు. అవుతునానయి.
ఇల్ల అమమ కటాక్ష సాంపతిీన, దయాపూరిత వాతాలే గుణలను, ఎాందరో కవులు ఎన్ననోన
గ్రాంథాలోా వనోళ్ా కొనియాడి ఆ భకిీ ప్రవాహాంలో తల మున్లై తరిాంచారు. ఈ నవరాత్ర శుభ
తరుణాంలో మనాం కూడా అమమను భకిీతో, అనురకిీ తో కొలిచి, భవభయాల నుాండి విముకుీల
మవుద్వము.
శ్రీ మాత్రే నమైః
50

స్ందర్కాండ (చతర్ి, పంచమసర్గలు)


ర్చన: గ్నరిజామనోహర్ శాసిర:
మనోజవం మారుతతలయవేగం - జతేద్రియం బుదిధమతాం వరిషఠమ్
వాతాతాజం వానర్యూథముఖ్యం - శ్రీరామదూతం శిర్సా నమామి.
వానర్రాజగు స్గ్రీవున్వ మేలుకోరువాడు, న్వడువ చేతలుగలవాడు కపివరుడు మహాతేజశాిలి
అయన హనుమంతడు ఉతతమురాలు, కామరూపిణి అయన లంకాపుర్ అధిదేవతను తన
పరాక్రమముచే జయంచెను. ఆమెకు
రాక్షసరూపం పోయంది. గంధర్ిరూపం
వచిచంది. హనుమ లంక్తణిన్వ జయంచినపుడు
లోపలిక్త వెళీమన్వ అనుమతించెను. సింహద్మిర్ం
నుండి లోపలకు వెళాీలనుకున్నిడు. కాన్వ
శత్రుదుర్గంలోన్వక్త ప్రధ్యన ద్మిర్ం గుాండా
ప్రవేశించరాదన్వ రాజనీతి చెబుతోంది. అందుకే
సర్ిధర్ామరాాలు తెలిసిన హనుమంతడు,
ముఖ్ద్మిర్మునుండిగాక ప్రాకార్ము పైనుండి
దుమిక్త ఎడమ పాదము మోపి లంకానగర్మున
అడుగ్నడెను. (శత్రువుల పట్టణమును ప్రవేశించునపుడు ద్మిర్ముగుండా ప్రవేశించరాదు).
లంకకు బంగారు ప్రాకార్ము కలదు. హనుమ ముతయములతోను, పూవులతోను
విరాజలుీచుని రాజమార్గమును అనుసరించుచు అందమైన లంకాపుర్ములోన్వక్త వెళ్లీను.
అచచటి గృహములు పెదద పెదద హాసే ధినులతో న్వండియుండెను. ఆ హాసయధినులతో బాట
వివిధవాధయఘోషలతో మారుమ్రోగుచునివి. గృహములు ఐరావతముల వలె ఉనితమైనవై
వజ్రఖ్చితములై శ్లభిలుీ చునివి. అటిట గృహములతో అలరారుచు ఆ లంకానగర్ము
భాసిలుీచుండెను.ఆంజనేయుడు లంకానగర్ంలోన్వ మేడలు, మిద్దదలు, ఆలయాలు ఒకటేమిటి
అన్విచోట్ీ సీతాదేవిన్వ అనేిషించెను. ఇంటినుండి ఇంటిక్త సాగుచు ప్రతి ఇంట్ వెతకుచుండెను.
51

వరసగా గుళ్ళళ, గోపురాలు, వీధులు, ముతేములతో, పువువలతో ప్రకాశిాంచుచునన వాకిళ్ళళ


ద్వట్టచుననపుడు ప్దా నవువలు వినబడెను. గాంభీరమైన మరియు మధేమ తారా స్సాయిలో
పాడుచునన సీిల గానములను విన్ను. మాంగళ్వాదేముల మధే వీనుల విాందుగా వీణ
వాద్వేలు వణునాద్వలు, మధేలో మృదాంగ వాద్వేలతో ఆడవాళ్ళళ పలావులు పాడుత్త,
మొగవాళ్ళళ చరణలు పాడుచునానరు. అచిటచిట రాక్షసగృహములాందు మలాయోధులు
జబ్లు చఱుచుకొనుట వలన వచుి ధవనులతోను, స్త్రాంహగరజనలతోను, మరికొనన చోటా
వద్వధేయననిరతులైన రాక్షసలను, సాంయుకీముగా రావణసీతులొనరుి వారిని
గరిజాంచుచునన రాక్షసలను చూచెను. హనుమ ప్కు్మాంది గూఢ్చారులను కూడా చూచెను.
కాలి అాందెల గజజల ఘలుా ఘలుా మను మోతలతో వఱి వఱి అతీరుల ఘాట్టవాసనలతో, కలుా
త్రాగిన మైకాంలోను కలుావాసనలతో వళ్ళళ తెలియని స్త్రాతిలో ఉనన సీిలు తెలా ఉలిాపొరవాంటి
చీరలతోను, వ్రేల్లడుతునన పొటోలు, సీనములుగలవారిని, భయాంకరాకారులను,
వాంకరమూతులు గలవారును, ఒాంటికాంటివారును, కొాందరు మికి్లిల్లవుగాగాని,
సననముగాగాని, మికి్లి పొడువుగాగాని, మికి్లి కుఱచగాగాని వుననవారును, మరుగుజుజలు,
గూనివాాండ్రు అయిన వికృతాకారులను ఆాంజనేయుడు గాాంచెను.
ఆ విధముగా అాందరిని చూసకుాంటూ పోయి మరి హనుమాంతుడు, త్రికూట పరవతశిఖరమున
వునన ఒక దివేమైన మరియు సవరగవైభవములతో సమానమైన ఒక ప్రాస్సదము చూచెను. ఆ
భవనము బాంగారు స్త్రాంహద్వవరముగలగి, ఆయుధములు ధరిాంచిన మహాబలశలురైన
వలకొలది సైనికులచే కావలి కాయబడుచుననది. అది తెలాని కమలములతో కళ్కళ్ల్లడుతునన
అగడీలతో శ్లభిలుా చుననది. అది రథములతోడను, పలాకీలు మొదలైన వాహనములు మరియు
గుఱిములతోడను, ఏనుగులతో అలరారు చుననది. రమేమైన ముఖద్వవరము మహా వీరులైన
రాక్షసలచే రక్షిాంపబడుచుననది. అటిో వైభవోపేతమైన మహాభవనమును చూస్త్ర ఆ కపీశవరుడు
ఇది రావణసరుని అాంతైఃపురమే అయి వుాండవచుినని నిరాధరిాంచుకొన్ను.
పాంచమ సరగ
హనుమ కళ్ళలో వన్నలలు వలిా విరిస్సయి. ఆనాందాంతో కళ్ళళచెమరాియి. చాంద్రుడు ఆకాశ
మధేమున వాండిపాంజరములో ఉనన హాంసవలె, మాందరపరవతగుహలో వునన స్త్రాంహమువలె,
మదిాంచిన వృష్భమువలె, మదపుటేనుగై నునన వీరుని వలె ప్రకాశిాంచుచుాండెను. చాంద్రుడు
52

ఆకసముపైకి వచుిచుాండగా వాయుపుత్రుడైన మారుతి దరిశాంచెను. ప్రదోష్కాలము నాందు


సముద్రముమీద ఆహాాదకరమైన చాంద్రకిరణములు భాస్త్రాంచుచుాండెను.
పాండువన్నలను వదజలుాచునన చాంద్రోదయమువలన చీకట్టా అాంతరిాంచుటచే జనులు
ఆనాందిాంచుచుాండిరి. నిశచరులైన రాక్షసలు సవభావమున మాాంసభక్షణమునాందు ఆసకుీలై
యుాండిరి. స్రీపురుషులు ప్రణయ కలహములను వీడి రాసక్రీడలు చేయుచుాండిరి. ఇట్టా
అాందరికిని ఆనాందకరమైన ప్రదోష్కాలము సీతానేవష్ణలో నిమగునడైన హనుమకు
సఖద్వయకమయెేను. ఇాంతకు మునుపు సీతను చూడని హనుమకు ‘సీతముఖాం ఇల్ల
ఉాంట్టాందని’ తెలియజేసీననట్టాగా చాంద్రుడు భాస్త్రసీనానడు. రావణుని సధాంలో హనుమ
సీతను వదుకుటక్టసాం అనన ప్రసూటాంగా కనబడేాందుకు చలాని కాాంతులు విరజిమేమ దివవల్ల
చాంద్రుడు ప్రకాశిసీనానడు.
వీణవాయిదే రవములు వీనుల విాందుగావిాంచుచుననవి. సతపూవరీనులైన సీిలు భరీలతో కూడి
నిద్రిాంచుచునానరు. భయాంకరమైన ప్రవృతిీగల నిశచరులు విహారములు చేయుచునానరు.
రావణునియొక్ ఆ మహాభవనము సవరగతులేమై, దివేమై వివిధ వాదేనాదములతో
ప్రతిధవనిాంచుచుాండెను.
భవనమునిాండా రాంగు రాంగుల పక్షులు, మృగాలు, మణిఖచిత పాత్రలు, విచిత్రమైన
భూష్ణములు అలాంకరిాంచుకునన యువతీజనాంతో శ్లభయమానాంగావుాంది. అచటి సీిలలో
కొాందరు మేలిముసగులు లేనివారై, బాంగారుతీగలవలె మెఱస్త్రపోవుచుాండిరి. మరికొాందరు
చాంద్రునివలె తెలానికాాంతులతో ప్రకాశిాంచుచునానరు. కొాందరు సాందరాాంగులు ప్రియుల
విరహతాపములకు లోనై యునానరు.
బుదిధమాంతులూ, అహాంకారులు, జగతపూస్త్రదుధలూ నచాతినచులూ కేళ్ళపరాయణులు, వైరాగే
పురుషులూ ఇల్ల పరసపర విరుదుధలు అయిన జనాం కనిపిాంచారు, సీతను చూడాలనే
ఆలోచనలో వునన మారుతి దృషిోకి కాని మికి్లి సాందరేవతియు అయోనిజయు ఐన
సీతాదేవిని మాత్రము చూడలేదు. అసపష్ోమైన ఆకారముగల చాంద్రరేఖవలెను గాలితాకిడికి
చెల్లాచెదరైన మేఘశకలములవలెను కృశిాంచియునన జానకిదేవి మాత్రము హనుమకు
కనిపాంచలేదు… .. తరువాయి భాగాం ష్ష్ోమ సరగలో.
53

విశాిన్వక్త తలిీ - శ్రీ ఆయుర్ దేవి


--- భువనేశిరి మారేపలిీ - 9550241921

కృతయుగంలో కీరిత ప్రతిష్ులతో విరాజలిీన శ్రీ ఆయుర్ దేవి ఉపాసన, కాలగమనంలో ప్రజల
అశ్రదధ వలీ మరుగవట్ంతో, ప్రస్తతం సిదధపురుష్ణల అపార్ కరుణ్ణకటాక్షాల వలీ కలియుగ
మానవుల నడుమ శ్రీ ఆయుర్ దేవి మళ్ళీ సకల సభాగాయలతో విలసిలుీతోంది.
నవ హసాతలను కలిగ్నన పరాశక్తతయైన శ్రీఅఖిలాండేశిరీ యొకక అవతార్ంగా భాసిలుీ శ్రీ
ఆయుర్ దేవి మానవులసేవే మాధవసేవగా
భావించే తాయగశీలురైన
మహాసిదధపురుష్ణలను, మహరుషలను తమ
కర్కమలాలతో దరిచేరుచకున్వ పాలిస్తనిది. ఆ
దేవి నవమ హసతం సాక్షాతత అభ్య హసతమే!
సాధ్యర్ణంగా సిదధపురుష్ణల రూపాలను
ఆలయ సతంభాలపైనే చూడగలం. కానీ శ్రీ
ఆయుర్దేవిన్వ ఆరాధించేందుకు శ్రీపరాశక్తత
సమేతలై సిదధపురుష్ణలు నమసకరిస్తని
రూపాలు కొలువుదీరి ఉండట్ం
విశేషద్మయకం. శ్రీదేవి (శాకేతయ) ఉపాసనలో
ఉనితసిితిన్వ చేరుకుని మహాపురుష్ణల్ల
సిదధపురుష్ణలు. తన భ్కుతలు నమసకరిసేత
సంతసించే శ్రీ ఆయుర్దేవి, ఎలీవేళలా
అంతటా అన్వింటా శివచితతంలోనే తరించే సిదుధల ద్మిరా భ్కుతలకు పరిపూర్ుంగా
కృపాకటాక్షాలను అందించి ఆ దేవి ఆనందిస్తంది. కనుకనే శ్రీ ఆయుర్దేవి ఆరాధన
మానవజాతిన్వ కష్టటల నుండి కడతేరేచ సంపూర్ుమైన ఆరాధనగా పరిగణించాలి.
శ్రీఆయుర్దేవి కర్కమలాల వివర్ణ:
దక్షిణ హసతం (పైనుండి దిగువకు) వామ హసతం (పైనుండి దిగువకు)
1. గయాస్ర్ మహరిష. 1. అహర్పుథనయ మహరిష
2. ఆణి మాండవుయలు 2. సార్మా మున్వ
54

3. అత్రి మహరిష 3. ఆసీతక సిదుధలు


4. కుండలినీ మహరిష 4. కారిగణీ దేవి, సంవృత మహరిష
ఆ దేవి నవమ హసతం సాక్షాతత అభ్య హసతమే!
ఎన్వమిదో హసతంలో ఆసీనులైన కారిగణీదేవి శ్రీ ఆయుర్దేవి కరుణ వలీ అమృత కలశంగా
వెలుగొందుతనిది. ఈ హసతంలోనే శ్రీసంవృత మహరిష కలశంలో కొలువుదీరి ఉంటన్నిరు.
కృతయుగంలోను, తేత్రాయుగంలోను ఇంటింటా ఆరాధించబడిన శ్రీఆయర్ దేవి ఎనిటికీ ఆది
పరాశక్తత అవతార్మే. ప్రస్తతం సిదధపురుష్ణల ద్మిరా కలియుగంలో మళ్ళీ ఆమె అవతరించా
లనిదే ఆ పర్మేశుడి చితతం. శ్రీఆయర్ దేవి మళ్ళీ అవతరించబోతనిదీ అన్వ చెపపడం కంటే శ్రీ
ఆయర్దేవి ఉపాసన కలియుగంలో మళ్ళీ నూతనోతేతజం ప్పందబోతని దనట్మే సమంజసం.
శ్రీదేవి కారుణయదేవిగా ప్రజా సంక్షేమం కోసం మళ్ళీ ఆవిర్భవించి భ్కుతలకు వర్ద్మయన్వగా
ఉంటంది.
కలియుగంలో మానవుడు వెంట్ వెంట్నే ఫలితాలను ఆశిస్తంటాడు. అర్చన చేసిన వెంట్నే
వాయధి నయమైపోవాలి. మండలంపాట పూజలు చేసిన వెంట్నే సంతాన భాగయం కలగాలి.
ఇలా శ్రీ ఆయుర్దేవి వదద కూడా వేడుకుంటారు. సక్రమమైన ఇహపర్ స్ఖాల కోసం
ప్రారిించట్ం తప్పు కాదు ద్మన ధరాాలతో కూడి సక్రమమైన రీతిలో పూజలు చేసేత ప్రార్ిన్న
ఫలితాలు బలపడతాయ.
సాధ్యర్ణంగా శంఖు, చక్రం వంటి ఆయుధ్యలను ధరించి దుషటన్వగ్రహ రూపంలోనే కద్మ
అమావారు అవతరిసాతరు. కానీ శ్రీఆయుర్ దేవి రూపం చాలా వయతాయసంగా ఉంటంది. “ఆది
పరాశక్తత అవతార్ ఆశయం అదే! శ్రీ ఆయుర్దేవి యొకక తొమిాది హసతములు నవగ్రహ
తతాతవలను స్లువైన రీతిలో బోధిసాతయ.
మానవుడి స్ఖాలను, దుఃఖాలను వేరేిరుగా తొమిాది ర్కాలుగా విభ్జంచవచుచ. ఈ విశిం
లోన్వ సకల జీవుల అన్వి ర్కాల స్ఖ్దుఃఖాలు ఈ తొమిాదింట్ అణగ్నపోతాయ. కష్టటలను,
దుఃఖా లను న్వవృతిత చేయాలనిదే ఇపపటి సామూహక ప్రార్ినగా ఉంటంది. దీన్వన్వ
పరిగణనలోక్త తీస్ కునే మానవుడి మేధస్సను పెంచడాన్వక్త నవగ్రహ దేవతలను ఆ దేవదేవుడు
రూప్పందించాడు. వారివారి కర్ాఫలితాలకు తగ్ననటీ ఇహపర్ స్ఖాలను నవగ్రహాధిపతలు
గణిస్తంటారు. తొమిాదవ హసతమే అభ్యహసతం. ఆ హసతంలో శ్రీచక్రాన్వక్త దీటైన 'దీపికా బింబ
చక్రం' ఉంది. ఈ చక్రపు బిందుసాినం నుండి స్వాసనలతో కూడిన ధూపములు
55

సకలలోకాలకు వాయపించి ఉన్నియ. ఈ ధూపపు క్తర్ణ్ణల్ల లోకంలోన్వ అన్వి జీవరాశుల సృషిట,


కర్ా పరిపాలనలను న్వర్ుయస్తంది. న్వతయ జీవశక్తతన్వ అందిస్తంది.
శ్రీ ఆయుర్ దేవి ఆవిరాభవం
నవహసాతలు కలిగ్నన శ్రీ ఆయుర్దేవి శివాంశ సంభూతరాలైన ఆదిపరాశక్తత. నవ
సిదధపురుష్ణలు, కలియుగ మానవులు పలుర్కాల దుఃఖాలను తొలగ్నంచడాన్వక్త అదుభతమైన
తపములాచరించి దైవావతారాలనుండి ప్పందిన వరాలను శాంతమైన పదధతిలో ఎదుర్కకన్వ
సిదధపురుష్ణల తపో బలంతో వాటిన్వ తొలగ్నంచట్మే గాక దుషటశకుతలు మళ్ళీ దరిచేర్కుండా పలు
ప్రాయశిచత పదధతలను వారి ద్మిరా అనుగ్రహంచే అమావారే శ్రీ ఆయుర్దేవి!

ఇక అభ్యహసతంలో సాక్షాతత పర్మశివుడే కొలువుదీర్గా, అంబిక రూపాన్వి, ఆమె కర్కమ


లాలపై సాినం ప్పందిన కోటానుకోట్ీ సిదధపురుష్ణల తపోఫలితాలను విశదపరుస్తండగా శ్రీ
నందీశిరుడు వాటిన్వ పలు గ్రంథములుగా ర్చిసూతనే ఉన్నిడు. శ్రీవిద్మయ ఉపాసనలో ఉనిత
సిితిన్వ ప్పందినవారే ఈ దృశాయలను తిలక్తంచగలరు. గురువు అనుగ్రహం వుంటే అన్వింటినీ
తెలుస్కోగలరు. ఓ హసతంలో పలుకోటి యుగాలు ఆశీనులయ్యయ భాగాయన్వి ప్పంది సిదధ మహరిష
ఆ హసతంలో ఆసీనులయ్యయ అన్వి అర్హతలు కలిగ్నన మర్కకరు రాగానే అమావారిలో ఐకయమై కర్
పీఠాన్వి అధషిుాంచడాన్వక్త వలుకలిపసాతరు. ఇలా ఆయుర్దేవి అమృతహసాతలలో ఆసీనులైన సిదధ
పురుష్ణల సంఖ్యను లెకకగట్టల్లము. ఇలా కోటాను కోట్ీ మంది సిదధపురుష్ణలు, మహరుషలు
శ్రీఆయుర్దేవి పవిత్ర దేహంలోనే ఐకయమయాయరు.
శ్రీఆయుర్దేవి మహమలను, రూపాలను, అవతార్ ర్హసాయలను వివరించే శ్రీ అగసతయ
గ్రంథాలలో కపాల సృషిట గ్రంథం, దూపికాదేవి గ్రంథం కూడా ఉన్నియ.
శ్రీ ఆయుర్ దేవి వాహనం:- హంసవాహనంపై కొలువుదీరిన దేవి శ్రీ ఆయుర్ దేవి. ఆ దేవి సమీ
పాన రండు సింహ పీఠములు ఉన్నియ. తిరువిడై మరుదూరు మహాశివుడిక్త నందిగా ‘సలా
లగుిడు’ అనే నందీశిరుడు ఆసీనుడై ఉన్నిడు. పలుకోట్ీ సంవతసరాలపాట తపమాచరించి
సలాలగుిడు ఆ అరుదైన భాగాయన్వి ప్పంద్మడంటే శ్రీఆయుర్ దేవిక్త హంసవాహనంగా, రండు
సింహవాహన్నలుగా ఉనివారు ఎంతటి ఘోర్ తపమాచరించి ఉంటార్వ కద్మ!
శ్రీఆయుర్ దేవిక్త హంసవాహనమైన సాిర్వషిణ అనే మహా తపసిి, శ్రీమన్నిరాయణ్మడిన్వ
ఉపాసించి మహరిషగా మారినవారు. ఆయన శ్రీమహావిష్ణువునే సాక్షాతత మహ్యశిరుడిగా
దరిించాలన్వ కోరుకునిప్పుడు, 'దేవ ఉపాసన వల్లీ ననుి మహాశివుడిగా దరిించగలవు'
56

అన్నిరు. ఆ మేర్కు సాిర్వషిణ మహరిష శ్రీదేవి ఉపాసనలో మున్వగ్నతేలి హంసవాహనంగా


మారే భాగాయన్వి ప్పందగలిగారు.
నవ సంఖాయ తతతవం:- ప్రతి మన్వషిలోను నవ ద్మిరాలు ఉన్నియ. న్నసికా ద్మిరాలు గుండా
వెళ్లీ శాిసను క్రమబదధం చేసి మనస్సను ఏకాగ్రతపర్చే తతాిన్వక్త 'ప్రాణ్ణయామం' అన్వ పేరు.
న్నసికలు మినహా తక్తకన సపత ద్మిరాల లోను శాిస ఉంటంది. ఈ ఆధ్యయతిాక ర్హసాయలను
తెలిసినవారే సిదధ పురుష్ణలు. కరాుయామం, యోన్వయామం, కుకుకట్యామం అన్వ మూడు
విధ్యల యామ న్వయమ పదధతలతో తక్తకన ఏడుద్మిరాల శాిసను క్రమపర్చినట్ీయతే
సిదుధలవల్ల ఎలీవేళలా శివచితతంతో విరాజలీవచుచ.

మానవుడి తలంపుల ద్మిరా ఈ నవ ద్మిరాల ద్మిరా శకుతలు, భావనలు లోపలకు బయట్కు


వచిచ వెళ్ళతంటాయ. దీన్వతో క్షణ క్షణ్ణన్వక్త ప్రతి మానవుడి ఆధ్యయతిాక సిితి మారుతూపోతంది.
వేల కొలది తలంపులు, శకుతలు ఆగమన తిర్వగమన్నల ద్మిరా మానవుడి మనస్స శాంతచితత
మవుతంది. అతడి మానసిక సిితి కూడా మారుతంది. పద్మాసనంలో ఆసన, యోన్వ ద్మిరాలు;
ప్రాణ్ణయామంలో న్నసికలు, నేత్రాలు; మౌనం వలీ నోరు; ఓంకార్ం వలీ చెవులు శాంత
మవుతాయ. నవద్మిర్ శాిస ప్రక్రియలను క్రమబదీధకరించడమే ఉనిత ధ్యయనమవుతంది. దీన్వక్త
'సర్ి సిదధ యోగం' ల్లద్మ 'సర్ి సిదధ శరీర్ ధ్యయనం' అన్వ పేరు. దేహంలోన్వ తొమిాది చోట్ీ
నవగ్రహాలు పరిపాలన సాగ్నస్తన్నియ. తక్తకన దైవాలు పరిపాలించే దేహాంశాలు కూడా
ఉన్నియ. నవగ్రహ ఆరాధన సాధ్యర్ణంగా ఆలయాలలోనే జరుగుతాయ. అయతే శ్రీ
ఆయుర్దేవి ఇంటింటా కొలువుదీరాలిసన అఖిలాండేశిరి. కనుకనే శ్రీఆయుర్ దేవి పూజ
చేస్తన్నిం.
1. శివాంశం పరిపూర్ుంగా కలిగ్న ఉనిది కనుక పర్బ్రహా ఆరాధనను
2. నవగ్రహ తతాతవన్వి తెలిపి తొమిాది ర్కాల ఇహపర్ స్ఖాలను అందిస్తంది కనుక నవగ్రహ
ఆరాధనను
3. సకల ఐశిరాయలు అందించి ర్క్షిస్తంది కనుక శ్రీలక్ష్మీ న్నరాయణ ఆరాధనను
4. అతి అదుభత సిదధపురుష్ణలు, మహరుషలు మహా తపస్సల వలీ సాధించిన స్ఖ్దఃఖాల
న్వవృతిత పదధతలను అందిస్తనిందున - సదుగరువుల ఆరాధనను
సమైకే పర్చి సమరిపస్తనిందున శ్రీ ఆయుర్దేవి ఆరాధన శ్రీ అఖిలాండేశిరి దేవి సర్ి దైవ
సంపూర్ు ఆరాధనగా విరాజలుీతంది.
57

శ్రీ ఆయుర్దేవి హంస వాహన్నన్వి ఎంపిక చేస్కోవడాన్వక్త గల కార్ణం:


పక్షులలో తొలుత జన్వాంచిన పక్షి హంసే. సృషిట సమయంలో ప్రతి లోకంలోనూ ఒకోక పక్షి ఆది
మూల పక్షిగా భ్గవంతడు సృషిటంచాడు. పక్షిశాసరంలో ఉండే ప్రతి పక్షీ వేరేిరు యుగాలలో
తొట్ట తొలుతగా జన్వంచిన పక్షుల్ల. ఇలా దేవలోకంలో ఆది పక్షిగా ఆవిర్భవించిన హంస ఓ
పర్యంతము శ్రీమహావిష్ణువు శయన్వంచిన క్షీర్సముద్రంలో నీటిన్వ, పాలను వేరుపర్చినదట్.
శ్రీర్ంగన్నథున్వ సన్విధిలోనూ పాల కల్లతన్న అన్వ దేవతలు అచెచరువందగా అన్విలోకాలలోను
పవిత్రమైనదిగా భావించే పాలకడలిలోను నీరు కలిసిపోయంద్మ? ఈ నీరు ఎలా చేరింది? అన్వ
అందరూ ఆశచర్యపోతని వేళ శ్రీమహావిష్ణువు ఇలా వివరించారు.

“ఒకసారి న్న ప్రార్ినలకు తగగటీ పర్మేశిరుడు న్న ఛాతీపై నృతయమాడారు. దీన్వతో న్న బరువు
పెరిగ్నంది” ఆ అధికమైన బరువును ఆదిశేష్ణడు మోయల్లక ఊపిరాడక “ప్రభో! ఉనిటటండి మీ
దేహపు బరువు అధికం కావడాన్వక్త కార్ణమేమిటి?” అన్వ అడిగాడు. పర్మేశిరుడు నృతయం
చేసిన వైన్నన్వి ఆదిశేష్ణడిక్త వివరించాను. “సాక్షాతత సద్మశివుడిన్వ, శ్రీమన్నిరాయణ్మడిన్వ
కలిపి మోసే భాగయం ప్పందిన నేను ఎంతటి పుణయం చేసానో కద్మ!” అన్వ పులక్తంచిపోయాడు
ఆదిశేష్ణడు. ఆనంద భాష్టపలు రాలాచడు. ఆ కనీిటి చుకకలు పాలకడలిలో పడాాయ. హంస పాల
సముద్రం లోన్వ నీటిన్వ వేరు పర్చింది. ఇలాంటి దైవక ల్లలలను న్వర్ిహంచిన హంసే శ్రీ ఆయుర్
దేవిక్త వాహనమయయంది.
ఇక సింహపీఠాలుగా ఉని వరు యుగధర్ా పురుష్ణలు. పలు కోట్ీ యుగాలలో ధర్ా పరిపాలన
చేసిన మను ప్రజా ప్రతిన్వధులు. కర్దమ ప్రజాపతి శిష్ణయలు. అధరాాన్వక్త వయతిరేకంగా గరిుంచిన
వారు. ప్రాణ్మల కర్ా పరిపాలనను న్వర్ుయంచే పితృలోక ఆదితయల న్వయామకాలను న్వర్ిరితంచ
గలిగ్నన అదుభతమైన అవతార్ పురుష్ణలు. ఒకోక లగింలో జన్వంచే ఆడ, మగ జీవుల పరిపాలన
కోసం యుగాంతర్ మను దేవతలు ఉన్నిరు. సింహరాశిక్త అధిపతియైన
సూర్యన్నరాయణమూరిత కృపాకటాక్షాలను ప్పందినవారే ఈ సింహపీఠాలుగా ఉనివారు.
అన్వి లోకాలలోను సింహ లగి జీవులకు అధిపతలు కూడా వరే. యోగం నేరుచకునేవారు
ముఖ్యంగా రాజయోగులకు శ్రీ ఆయుర్దేవి ధ్యయనం అనువైన తిరితగతిన ఫలితాలను
అందించగలదు. అంతేకాదు, హంస వాహన దర్ినం (హంస పాలను నీటిన్వ వేరుపరిచేలా)
పగలు, రాత్రిన్వ విభ్జంచి దీర్ఘదర్ిన్నన్వి అపార్మైన జ్యయతిష గ్రహ పరిపాలన జాున్నన్వి
అందించగలదు. జ్యయతిష్ణయలకు శ్రీ ఆయుర్దేవి పూజ చాలా ముఖ్యమైనది.
58

త్రిమూరుతలు-బ్రహా, విష్ణు, మహ్యశిరులు శ్రీ ఆయుర్దేవిక్త వందనమాచరించే తతిం!


త్రిమూరుతలు సృషిట, సిితి, లయ కార్కుల్ల అయన్న ఆ మువుిరూ ఏకమైనప్పుడు పర్బ్రహాగా
వెలుగొందుతారు. మువుిరు తమ కర్తవాయలను సమర్ివంతంగా న్వర్ిరితంచడాన్వక్త శ్రీ ఆయుర్
దేవిన్వ పర్బ్రహా అంశగా పూజస్తన్నిర్ంటే దేవియొకక మహతాయన్వి వరిుంచగలమా; పైగా
త్రిమూరుతల అంశలు యుగయుగాన్వక్త ఉంటాయ. త్రిమూరుతలు ఒకోక యుగంలోనూ ఒకోక
న్నమం ధరించి అనుగ్రహస్తంటారు.
శ్రీ ఆయుర్దేవిన్వ పూజంచే త్రిమూరుతలు న్నమావళ్ల -
రుద్ర - తైత్రీయ ప్రజాపతి ; విష్ణు – రుద్ర ప్రళయుడు ; బ్రహా - రుద్ర ప్రియుడు
త్రిపుర్ సంహార్మూరితక్త మునుపటి యుగాన్వక్త చెందిన త్రిమూరుతలు. కనుక ఈత్రిమూరుతల
దర్ినం అహంకార్ం, దేిషం, మాయ అనే త్రివిధ్యల మాయా జాున్నన్వి అందించి, ఆ మాయలను
తొలగ్నంచే పరిహార్ పదధతలను సిదధ పురుష్ణల ద్మిరా తెలియజేస్తంది. శ్రీ ఆయుర్ దేవి నుండి
ఇచాఛశక్తత, క్రియా శక్తత, జాున శక్తతన్వ ప్పంది మానవుడి దేహ, జాున్నభివృదిధన్వ ప్రసాదించేవారే ఈ
త్రిమూరుతలు.
శ్రీ చిత్రగుపత దేవుడు:- పాల్లనుడు అనే న్నమధేయం కలిగ్నన చిత్రగుపత దేవుడు సృషిట కారాయన్వి
న్వర్ిరితంచే బ్రహాదేవుడు కర్ా పరిపాలనను, బ్రహా గురువుల ఆయుష్ణషను, శ్రీదేవి ఆజాునుసార్ం
న్వర్ుయస్తంటాడు. బ్రహా గురులోకాల వయవసి పరి పాలకులు. ఈయన దర్ినం అలభ్యం.
ఆయన క్తరీట్ం కేవలం తలపాగగా ఉండదు. కోటానుకోట్ీ జీవరాశుల తలరాతలను
న్వర్ుయంచే బ్రహా గురువుల కర్ా ఫలితాలను క్రమబదీధకరించే అదుభత మైన దైవకసృషిట. ప్రతిక్షణం
లెకకకు మికుకట్మైన జీవుల కర్ా ఫలితాలు మారుతూనే ఉంటాయ. వటిన్వ ఇస్మంతైన్న
తపిపద్మన్వక్త పాలపడకుండా సక్రమంగా విభ్జంచడం దేవున్వ అదుభత సృషిట వల్లీ సాధయం కాగలదు.
ఆతా విచార్మూరిత :-ప్రతి మన్వషి ర్వజూ రాత్రివేళ న్వదుర్పోవడాన్వక్త ముందు ఆ న్నడు తాను
న్వర్ి హంచిన కారాయలను వాసతవమైన మనస్సాక్షితో న్వశితంగా పరిశీలించి వాటిన్వ ఈ
పాల్లనుడు అనే చిత్రగుపత దేవున్వక్త సమరిపంచి, ఆన్నటి తపిపద్మలకు క్షోభ్పడి ఆన్నటి సతాకరాయలు
చేయడాన్వక్త లభించిన అవకాశాలకు దేవతలకు ధనయవాద్మలు తెలుపట్మే 'నేనెవరిన్వ' అనే
వాసతమైన ఆతా విచారాన్వక్త న్నంది అవుతంది. శ్రీచిత్రగుపత దేవుడు కేవలం కర్ాలను
లెకకగటేటవాడు మాత్రమేనన్వ లోకులు భావిస్తంటారు. అది తప్పు. మానవుడిలో ఆతావిచారాన్వి
పాదుకొలుపవాడు ఇతడే.
శ్రీకృష్ణుడి పునీత దేహం ప్పందిన క్తరీట్ం,
59

ఓసారి చిత్రగుపుతడు పలు కోట్ీ జీవరాశుల తలరాతలకు సంబంధించిన కర్ా ఫలితాలను


గణిస్తండగా, వాటిలో అధికంగా చెడు ఫలితాలు ఉండట్ం పట్ీ చింతించిన శ్రీపాల్లనుడు తన
శిర్స్సపై మొటిటకాయ వేస్కుంటాడు. దీన్వతో ఆయనకు తీర్న్వ తలనొపిప రావట్ంతో తన
విధులను న్వర్ిరితంచల్లకపోయాడు. కర్ాలూ, సర్ిలోకాలూ సతంభించిపోయాయ. చిత్రగుపుతడు
దిగాభింతిక్త గురై ల్లచి శ్రీకృషుభ్గవానుడిన్వ ప్రారిించగా ఆయన తన ఎడమవైపు నడుమున
ధరించ బడి ఉని వసారన్వి అందించగా, ద్మన్వన్వ చిత్రగుపుతడిక్త తలపాగలా ధరింపజేసాతడు.
చిత్రగుపుతడి తలనొపిప నయమైంది. శ్రీకృషు పర్మాతాడిచిచన తలపాగయ్య శ్రీ ఆయుర్దేవి
చిత్రపట్ంలో చిత్ర గుపతదేవుడి శిర్స్సపై మెరుస్తనిది. కనడాన్వక్త వలుల్లన్వ కనుిలక్తంపైన క్తరీట్ం
ఇదే! ఈ విధంగా ఆతా విచారాన్వక్త మారాగన్వి అందించే అనుగ్రహాన్వి చిత్రగుపుతడు ప్పంద్మడు.
ఒంటి తలనొపిపక్త ఔషధం. తీర్న్వ ఒంటి తలనొపిపతో బాధపడేవారు ఈ చిత్ర గుపుతడి దర్ినం,
ధ్యయనం, న్నమసార్ణం చేసేత ఆ నొపిప పటాపంచలవుతంది. కనుక ఇలాంటి పార్ివపు
శిర్వభార్ం కలిగ్ననవారు తలకు నూనె రాస్కునేందుకు కూడా నోచుకోల్లన్వ న్వరుపేదలకు
దువెినలు, నూనెను ద్మనంగా ఇచిచ పాల్లన చిత్రగుపత దేవున్వ స్తతించాలి. చిత్రగుపత దేవుడు
ప్రారిించిన్న ఆయనకు విశిరూపదర్ినం కలిగ్నంచన్వ శ్రీకృష్ణుడు ఆయనకు వేణ్మగోపాల కృష్ణుడి
రూపంలోనే దర్ినమిచాచరు. విశిరూప దర్ినం కలిగ్నంచకపోవడాన్వక్త పలు కార్ణ్ణలు
ఉన్నియ.
కలియుగంలో పిలీనగ్రోవితో ఉని కృష్ణుడి చిత్రపటాన్వి పూజకు ఉపయోగ్నసేత సంపదలనీి
గాలిలో కలసిపోతాయనే అపోహ ఉంది. ఇళీలో పిలీనగ్రోవిన్వ మోగ్నంచు శ్రీకృష్ణుడి చిత్రపటాన్వి
గాన్వ, విగ్రహాన్విగానీ పూజగదిలో ఉంచి పూజలు, ప్రార్ినలు చేసేత ఎలాంటి నష్టటలు కలుగవు.
ముర్ళ్ళకృష్ణుడిగా దర్ినమిచిచన శ్రీకృష్ణుడు చిత్రగుపుతడితో “ఈన్నటి నుండి నీ న్నమసార్ణ,
ఆరాధనలు ప్రజలలో ఆతావిచారాన్వి ప్రేరేపించును గాక! అన్వ వరాన్వి ప్రసాదించాడు. పైగా
ప్రజల న్వతయకర్ా లను గణించే న్వనుి తలచుకునేవారిక్త వారిలోన్వ లోపాలను న్వవృతిత చేస్కునే
పరిపకిత ప్రాపిత స్తంది. తొలుత తనను ఎరుకపర్చుకున్వ, ఇతరులలోనూ తానే ఉన్నిననే
మనో భావన కలుగు తంది” అన్వ వర్మిచాచడు. కనుక పిలీన గ్రోవితో ఉని శ్రీకృష్ణుడిన్వ
పూజంచట్ం వలీ శ్రీచిత్ర గుపుతడి అనుగ్రహం కూడా మనకు లభిస్తంది. కఠినమైన ధ్యయన
పదధతల కంటే ఆతావిచార్ం స్లువుగా లభిస్తంది. ఇది శ్రీకృషుపర్మాతాడు ప్రసాదించిన
వర్ం.
శ్రీధర్ాదేవుడు:- అణ్మవు కన్ని సిలపమైన క్రిముల నుండి పెదద ప్రాణ్మలవర్కు, దేవాదిదేవతలు,
గంధరుిలు సహా సకల జీవరాశుల కాల న్వర్ుయాన్వి దైవ న్వయతి ప్రకార్ం న్వర్ిరితంచి పరిపాలన
60

సాగ్నస్తనివారే శ్రీయమధర్ారాజ్ఞగా పిలువబడే శ్రీకాల మహాప్రభువులవారు. భూలోకంలో


ప్రజలు “యమభ్యం” నుండి విముక్తత ప్పందటాన్వక్త మంత్రాలను పఠించి పూజలు
చేస్తండటాన్వి మనం చూస్తన్నిం. ఈ మనోసిితిన్వ కాసింత వృదిధ చేసి యమభ్యం తొలగట్ం
కంటే తమ పూజలు, మృతయంజయ హోమాలు, ద్మనధరాాలు, దైవానుగ్రహము తోడై తమ
ఆయుష్ణషను అధికం చేసాతయన్వ భావించడమే శ్రేయోద్మయకం. శ్రీకాల మహాప్రభువు తన దైవక
సేవలను వారివారి కర్ా ఫలితాలను బటిట సకమ్రంగా న్వర్ిరితస్తన్నిరు. ల్లకుంటే ప్రాణ్మలు,
జీవరాశులు ప్రజలతో పాట విపరీతంగా పెరిగ్న సిలాభావంతో ఈ లోకమే సతంభించి
పోతంది.
మర్ణ భ్యం వదుద:- మానవులు మర్ణమంటేనే భీతిలుీతన్నిరు. మర్ణ్ణన్వి భ్రించల్లదన్వ
దుఃఖ్ంగానే భావిస్తన్నిరు. మర్ణం తరాిత కూడా జీవితం ఉందన్వ ఎరుకలోక్త వచిచన్న
మానవుడి మనస్స ద్మన్వ సిితిగతలను తెలుస్కోల్లకునిది. శ్రీయమధర్ారాజ్ఞలు ఓ దేహం
నుండి ప్రాణ్ణన్వి తొలగ్నంచి మర్కక దేహాన్వక్త తీస్కెళ్లీ అతయదుభతమైన దైవక సేవను చేస్తన్నిరు.
కనుక యముడంటే భ్యపడవదుద. వారి వారి విధి న్వర్ుయానుసార్ం మర్ణ్ణన్వి ఎదుర్కక
నేందుకు సిదధంగా ఉనివారిక్త యమభ్యం ఉండదు. ధ్యయనంలో ఒక భాగంగా ప్రతి
మానవుడూ శ్రీర్మణమహరిషలా ర్వజూ తన మర్ణ్ణన్వి పునరావృతాం చేస్కోవడమే అతయదుభత
ధ్యయనమవు తంది. ఆతాన్నశనం ల్లదన్వ. ఆతాలు న్వవసించే ఆలయాల్ల దేహశరీరాలు అన్వ
తెలుస్కుంటారు. న్వజాన్వక్త న్వద్ర కూడ ఒక మర్ణం లాంటిదే. శ్రీ ఆయుర్దేవి చిత్రపట్ంలో
శ్రీస్ధర్ానుడు అనే శ్రీకాల మహాప్రభువు, ఆయన సతీమణి శ్రీ స్ధరిాణి కూడా కొలువుదీరి
ఉన్నిరు.
కలియుగంలో ప్రతి ఇలాీలు స్మంగళ్లగానే జీవించాలనే కోరుకుంటారు. ఆ మహళలు చేసే
పూజా విధ్యన్నలు, శీలతిం, పెదదలకు సేవలు చేయడం వలీ భ్ర్త ఆయుష్ణషను పెంచుతాయ.
ఇలాంటి గుణ్ణలుని మహళలకు మాంగళయ ప్రాపతం, స్మంగళ్ల సిితిన్వ దైవానుగ్రహంచేత పైన
పేర్కకన బడిన శ్రీ స్ధరిాణి సమేత శ్రీకాల మహాప్రభువు అనుగ్రహస్తన్నిరు.
శ్రీవిద్మయ ఉపాసనలో ఉనిత సిితిన్వ చేరుకుని శ్రీ భాసకర్ రాయల వారు, శ్రీ ఆయుర్దేవి
ఉపాసన వైశిష్టటయన్వి తెలుస్కున్వ శ్రీ అంబికాదేవి పాద్మలను శర్ణ్మజొచిచన ఉతతమ పురుష్ణలు.
ఎంతటి అదుభతమో కద్మ శ్రీ ఆయుర్దేవి మహమ!

*****
61

ములుకుటా కృష్ణమూరిీ: బి. ఏ., విశ్రాంత సేోట్ బాాంక్ ఆఫ్


ఇాండియా అధకారి, సాంగీతాం, ప్రాచీన స్సాంప్రద్వయాలు, తతవ
చిాంతన యాందు అభిరుచి. కాకినాడ: (మొ): 99594 98995

అహాం బ్రహామస్త్రమ – స్సవనుభవాం -1


అహాం బ్రహామస్త్రమ అాంది. ఛాాందోగోేపనిష్తుీ. " నేను" బ్రహమనై ఉనానను అని కద్వ అరధాం. మరి ఈ
నేను తెలుాకుననది కూడా అదే. కాకపోత్య సాంసృతాం వాడుక భాష్లో ఉననప్పుడు వచిినవి,
ఉపనిష్తుీలు. కాన కాలక్రమేణ వాటికి ఎవరు ఏ రకాంగా అనుభవాం పొాంద్వరో, వారు ద్వనిని
ఆ విధాంగా, వారిదైన శైలిలో తెలిపారు. అాందుకే ఇనిన ఉపనిష్తుీలు, ఇనిన మారాగలు,
ఇాంతమాంది గురువులు, మతాలు, అభిప్రాయభేద్వలు.
నిరుగణ చైతనేాంతో అనుబాంధాం కలిగి ఉననవారికి భగవాంతుడు ఇచిిన జనమను సఫలాం చేసకునే
తతవాం తెలుసక్టవడమే గమేాం అని తెలుసీాంది. దీనికి సాంబాంధాంచి కొాంచెాం పూరవ వాసన
కలిగి ఉాండాలి. మనిషికి అనుభవాం లో ఉననది ఏమిటి? ఠకు్మని నేను అని సమాధ్యనాం. ఆతమ,
పరమాతమ నేటి జనానికి విశవసమే తపప అనుభవాం కాదు. అనుభవాం ఉననవారు మనమధే
సాంచరిాంచరు అనే విష్యానిన గురుీ ప్ట్టోక్టవాలి. అనుభవాం అాంటే సహజ, స్సవనాంద,
పరిపూరణ, మౌన, ఉనికి, అనుభవ, అవగాహన. అాంటే నేను నేనన్డి ఈ నేను సహజాంగా
పరబ్రహమ సవరూపాం. ఇది దేహానికి సాంబాంధాంచినది కాదు. అనుభవాం ఎలారకూ ఒకటే, ఒకేల్లగ
ఉననది. ఇది దేశ కాల్లలతో గాని, ఆవసాలతో గాని, ఆదేాంతాలతో గాని, జనన మరణలతో
గాని నిమితీాం లేకుాండా ఉాండి ఉననది. దీనినే ఉనికి అని అనానరు. ఈ ఉనికి లో " నేను" ప్రసకిీ
అప్రసకీాం. నేనుకి ఉనికియే ఆలాంబనాం. అటాాాంటి ఉనికి అనినటికీ కూడా ఆలాంబనాం అయి ఉాంది.
నేను (కృష్ణమూరిీ) తెలుస కునన బోధ్యనుస్సరాం " నేను" అన్డి తెలివి ఉనన తరువాతనే దైవాం
గురిాంచి ఆలోచిాంచడాం. " నేను" సపృహ లేని జడపద్వరాధల గురిాంచి మనాం ఆలోచన
చేయవలస్త్రన అవసరాం లేదు. ఐత్య జడ పద్వరాాం లో కూడా జీవాం ఉాంది. ఈ సృషిో లో ఉాండే
సకలము చైతనేమే. అాంటే మారుప జరిగేవ. అల్ల జరగనిది కేవలమైన ఉనికి మాత్రమే. దీనినే
62

భౌతిక వాదులు మేటర్ అని అనానరు. మనాం ఉనికి అనే భావపద్వరధాం అనానము. ఈ భావ
పద్వరధమే ఒతిీడికి లోనై, తన సవ సవరూపాంలో ఏ విధమైన మారుప లేకుాండా, అనేక పద్వరాాలు
వచేియి. అనుభవాం ఉనన వారికి పద్వరాాం అనేది లేనే లేదు. కనిపిాంచే ప్రతీదీ తనకాంటే భిననాంగా
లేదు అనే అవగాహన తో ఉాంటారు. అాంతమాత్రాన ప్రతీదీ వాంటికి పులుముక్టవడాం కాదు. ఆ
అనుభూతి గా ఉననప్పుడు, అక్డ ఏాం చేయాలి అనేది, గోచరాం అవుతుాంది. శుష్్ వద్వాంతాలు
పనికి రావు.
ఒక టి.వి. ఛానల్ లో రాత్రి భాగవతాం ప్రవచనాం జరుగుతోాంది. గత నాలుగు ఐదు రోజులు గా
ఇదే విష్యానిన సమాాంతరాంగా చెబుతునానరు. అక్డ అనుభవాం లేదు. విదే, స్సధన ఉాంది.
మాంచిదే కాదనడాం ఎాందుకు? ఎవరి తరహాలో వారు వళాీరు.
ఇాంత స్సధన చేస్త్రన తరావత నేను అనుభవాం అవుతుాంది అని అనానరు. మరి ఏ ""నేను " కి? ఉనన
నేనుకే కద్వ. ఇది అబదధపు నేను అాంటే, మరి, నిజాం" నేను" ను తెలుాకునే సతాీ ఈ అబదధపు" నేను
" కి ఎటాా ఉాంట్టాంది? ఏది గ్రహిాంచినా, అనుభవాం లో ఉనన" నేను " మాత్రమే" నేను " గురిాంచి,
నేను ద్వవరా" నేను " యాందే తెలుాక్టవాలి తపప వరే మారగాం లేదు. ఐత్య స్సాంప్రద్వయకుల,
ప్రాచీనుల కృషి వేరాాం అని ఎాంతమాత్రాం అనకూడదు. ఆ కాలాం వరు, వారి జీవన విధ్యనాం వరై
ఉాంది. వారిని గౌరవిసూీనే ప్రసీత పరిస్త్రాతికి అనుగుణాంగా, మనాం జీవనాం చేయాలి. వారి
ఆయుైః ప్రమాణాం వరు. మరల మానవ జనమయే లభిసీాంది అని రూఢిగా చెపపలేాం. కాలాం
అమూలేాం. ఈ వతుకుల్లటలో జనమలు వృథా చేసక్టకుాండా ఉాండాలి. మనకు నిరేాశిాంచబడిన
విధులు మనాం చేద్వాాం. ముఖేాం గా తలిా తాండ్రి గురువు అతిథులను సేవిాంచి ప్రేమిద్వాాం. తలిా తాండ్రి
గురువు, మినహా అాందరూ అతిథులే. ఇక శత్రువులు ఎవరు? మనకు మన పూర్తవకులు ఇచిిన
ప్రకృతి సాంపదను పాడుచేయకుాండా మన తరువాతి వారికి అాందిద్వాాం.
ఏ మతాం లోనూకూడ తలిా తాండ్రి గురువు అతిథులను ప్రకృతి సాంపదను గురిాంచి ఇాంత వివరాంగా
చెపపలేదు.
ఈ "నేను ఎల్ల ఉాంది" అనేది తెలుాకుాంటే, మనాం చేసే అనుష్ణునాం, ప్రతి పని కూడా చక్గా
చేయవచుి. ఇాంకా సలభాంగా తృపిీ ని పొాందవచుి. మనాం దేనిని ( సాంస్సరాం) విడువ పనిలేదు.
వయస కి తగగట్టోగా ఆహారాం తీసకొని, లేని పోని ఒతిీళ్ాకు లోనుకాకుాండా, ఉనన ఆరోగాేనిన
మరిాంత పాడవకుాండా చూసకుాంద్వాం.
63

సశర్తరాంగా ఉాండే గురువులను, తతవ బోధను ఆశ్రయిద్వాాం. అాందరిపైనా గౌరవ భావాం తో


ఉాంద్వాం. వేరా వాదనలకు దిగి కాలాం వృధ్య చేసక్టవదుా.
నిరాంతరాం నేను ను ఎరుక లో ఉాంచుకుాంద్వాం. ఎరుక ను గమనిాంచడాం గురిీాంచడాం, ఎరుక
లక్షణాం. ఎరుక మాటాాడదు. మాటాాడేది తెలివ. ఈ నేను గురిాంచి తెలుాక్టవాలి అనే తపన
ఆరాటాం తెలివికే ఉాంది. అనుకునేది భావిాంచేది తెలివ. ద్వనిని సదివనియోగాం చేసకుాంద్వాం.
మనసని అధీనాం లో తెచుిక్టవాలి అాంటే, ఈ " నేను" అవగాహన మాత్రమే స్సధేాం. ఏ స్సధన
చేస్త్రనా, మనసా లొాంగదు. ఎాంచేతాంటే అది ఆపాదిాంపబడిాంది కావున. నిజానికి ఒక రూపాం
అాంటూ లేనిది. లేకపోయినా రూపాం ఉనన మనిషి పై సవార్త చేయడాం ద్వని సవభావాం.
(సశేష్ాం)

శ్రీ గాయత్రి సభుేలాందరికీ విజాపిీ


శ్రీ గాయత్రి ఒకొ్క్ మెటేో పేరుికుాంటూ సమాజానిన సనాతన ధరమ వాేపిీ దిశగా తీసకు
వళేళ కారాేనిన చేపటిోాంది. అనేకమాంది ప్రముఖ్యల చేత చేతనా వాేస్సలను మన పత్రిక
ద్వవరా సమాజాంలో అాందరికీ అాందివావలని ఆకాాంక్ష. అాందుకు మీ అాందరినుాంచి
ఆశిసీననది: (1) ఒకొ్క్రు 5 మాందికి తకు్వ కాకుాండా వారాందరితో మన పత్రికని
పాంచుక్టవడాం (share చెయేడాం). లేకపోత్య వారి mobile నాంబర్ా పటిోక ( list) మాకు
photo తీస్త్ర పాంపినటాయిత్య వారాందరిని నమోదు (register) చేసకొని నేరుగా పత్రికని
పాంపే ఏరాపట్ట చేస్సీము. (2) వారాందరిచేత పత్రికని చదివిాంచే ప్రయతనాం చెయేడాం. అాంటే
గురుీ చేసీాండడాం. (3)పత్రికలోని వాేస్సల మీద తదితర విష్యాల మీద మీ సపాందన
తెలియచెయేడాం .

పోటీక్టసమో, కాలక్షేపాం క్టసమో, సాంపాదన క్టసమో, పేరు ప్రఖాేతుల క్టసమో


చేసననది కాదు “శ్రీ గాయత్రి” కృషి. అనేకమాంది తగు ప్రయాసలతో తమ మనసలను ఒక
చోట లగనాం చేస్త్ర తమ ఆలోచనలను సమాజాంలో అాందరితో పాంచుకొనే ప్రయాస. మన ఈ
లక్షామే చరిత్రకి స్సక్షాాం అవుతుాంది. ఈ యజాాంలో మనమాందరాం ఒక పరివార సభుేలుగా
చేయూతనిద్వాాం . వాంటనే సపాందిాంచ గలరు.

డా. వి. యన్. శస్త్రి, మానేజిాంగ్ ఎడిటర్


64

రాహుగ్రసత ఖ్ండ గ్రాస చంద్ర గ్రహణం - శ్రీ హరికూర్ాగ్నరి


(నలీగుట్ట శ్రీ కూర్ా క్షేత్రం)
భువనేశవరి:
చంద్రగ్రహణం - 28.10.2023 శన్వవార్ం ఆశీియుజ పౌర్ుమి - సపర్ి రా.01.06; మధయ
రా.01.44, - శుదధ మోక్షం రా.02.22; గ్రహణ పుణయకాలం 01.12 -రాహుగ్రసత ఖ్ండ గ్రాస
చంద్ర గ్రహణం
ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోన్వ కరూిలు జలాీలోన్వ ఆసపరి మండలం(అశిపురి), కేంద్రం నుంచి
స్మారు 5 క్తలోమీట్ర్ీ దూర్ంలో 'హళ్లగెర్' గ్రామ సమీపంలో ఈ “శ్రీ హరికూర్ాగ్నరి”
(నలీగుట్ట శ్రీ కూర్ాక్షేత్రం) వుంది. ఈ క్షేత్రం కూర్ారూపంలో వుని గుట్టలో సియంభువుగా
వెలసిన శ్రీ కూర్ాన్నరాయణ్మడు, ప్రకకనే వెలసిన శివలింగము, లోపల గల పుట్ట, వట్న్విటికీ
గొడుగు పడుతనిటీగా సహజసిదధంగా ఏర్పడిన గుహ, ఉతతర్
ముఖ్ద్మిర్ము (వైకుంఠ ద్మిర్ము) ద్మిరాన్వక్త ఎదురుగ వుని
అతి పురాతనమైన అశిరా వృక్షం మొదలైన వాన్వన్వ దరిించుకుని
వారిక్త శుభ్ం కలుగుతందన్వ ప్రతీతి.
సూర్య చంద్రగ్రహణ శూలలు వుండవు:
ఈ క్షేత్రం సూర్యచంద్ర గ్రహణ సమయాలోీ తెరువబడి ఉండడం
ఒక ప్రతేయకత! ఆ సమయాలోీ ఇకకడి శ్రీకూర్ాన్నథసాిమి వారిన్వ
అరిచంచవచుచ. 'వాస్క్త' పుట్టలను దరిించవచుచ. ఈ క్షేత్రంలో ఎలాంటి గ్రహణ దోష్టలు, గ్రహణ
శూలలు ఉండవన్వ ప్రసిదిధ.
ఈ గుట్ట చుట్టట వుని 9 పుట్టలను చూసూత ఉంటే క్షీర్సాగర్ మథనం జరుగుతనిప్పుడు, మంథర్
గ్నరిన్వ చుటటకుని వాస్క్త సర్పరాజము కళీముందు కన్వపిస్తంది. ప్రతి పుట్టపైన న్నగమలిీ తీగలు
సహజ స్ందర్ంగా శ్లభిస్తనివి. ఈశానయ భాగంలో తల, పర్ితం చుట్టట ఉదర్ం,
వాయవయంలో వాలం (తోక) వునిది. క్షేత్రాన్వక్త ఆగేియంలో మర్కక విశిషటమైన న్నగదేవతల
పుట్ట కన్వపిస్తంది. తోక దగగర్ గల పుట్ట నుండి నలీగుట్టను చూసేత తాబేలు ఆకార్ంలో గుట్ట
కన్వపిస్తంది. గుట్ట పైభాగంలో అమృతకలశం కన్వపిస్తంది. సహజ సిదధంగా వాయవయంలో
శమీవృక్షం కలదు. గ్రహణ సమయంలో సాిమి వారిక్త క్షీరాభిషేకం, జలాభిషేకం జరుగును.
గ్రహణం తరువాత సాిమి వారిక్త చందన్నభిషేకము, పంచామృత అభిషేకములు తదుపరి
అలంకర్ణ, గ్నరి ప్రదక్షిణ, అమృత కలశ పూజ జరుగుతాయ.
65

ఈ క్షేత్రంలో శివుడు 'కాలకూట్' విష్టన్వి మింగ్ననందువలీ ఇది 'మహా మృతయంజయ క్షేత్రం' అన్వ,
కామధేనువు, కలపవృక్షం, శ్రీమహాలక్ష్మి ఆవిర్భవించినందువలీ 'సర్ి సంపతకర్ క్షేత్రం' అన్వ, ఆది
వైదుయడు ధనింతరి వలీ 'ఆర్వగయ సిదిధ క్షేత్రం' అన్వ, శాశితానంద్మలను ప్రసాదించే 'అమృతం'
ఆవిర్భవించి నందువలీ 'అమృతక్షేత్రం' అన్వ, ఛాయా గ్రహాలుగా రాహు కేతవులు సాినం
ప్పందడం వలీ 'రాహు కేత క్షేత్రం' అన్వ, మహాసర్పం 'వాస్క్త' వలీ రాహు కేత దోష్టలు, సర్ప
దోష్టలు, న్నగదోష్టలు మునిగు వాటిన్వ పరిహరించే
'మహా న్నగక్షేత్రం' గాను, ఇంకా సూర్య, చంద్ర గ్రహణ
శూలదోష్టలను పోగొట్టడమే గాక, సరాిర్ధ
ప్రద్మయకమైన క్షేత్రం నలీగుట్ట శ్రీకూర్ాన్నథసాిమి
వారి గుహాలయ క్షేత్రం'.
గ్రహణసమయంలో భ్కుతలు పటట సాినము, మధయ
సాినము, విడుపు సాినము ఆచరించుచు, గ్రహణ
సమయంలో కూర్ాన్నథున్వక్త క్షీరాభిషేకం,
జాలాభిషేకం భ్కుతలు తమ సిహసతములతో చేస్కొను
అవకాశం కలదు. గ్రహణ సమయమంతా "ఓం నమో శ్రీ కూర్ా న్నరాయణ్ణయ" అను
మంత్రాన్వి సామూహకంగా ఉచచరించెదరు.
రాహు-కేత-కుజ గ్రహాల బాధితలు, అభీషటసిదిధ కోరి గ్రహాది దేవతల మూల మంత్రాలను
సాధన చేయువారు మరియు ఇతర్ రుగాతలునివారు ఈ క్షేత్రమును సందరిించి, ఈ
క్షేత్రాధిపతి అయన శ్రీ హరికూర్ాన్నథున్వ సేవించి తరించగలరు.
ఈ క్షేత్రములో జరుగు కార్యక్రమములు: 1. శ్రీ హరి కూర్ా జయంతి మహోతసవం, 2. ముక్ట్టి
ఏకాదశి, 3. సూర్య గ్రహణం, 4. చంద్రగ్రహణం, 5. శ్రావణ మాస ఆఖ్రి శన్వవార్ం.
శ్రీమహావిష్ణువు శ్రీకూర్ా రూపంతో శ్రీకూర్ాన్నథ సాిమిగా కొలువుదీరి పూజలందుకుంట్ట
వుని సహజసిదధ క్షేత్రం గ్రహదోష్టలను తొలగ్నంచి ఆయురార్వగాయలను ప్రసాదించే భ్కాతనుగ్రహ
క్షేత్రంగా పేరు ప్పందిన క్షేత్రం. నలీగుట్ట శ్రీ కూర్ా క్షేత్రం
గ్రహణ కాలం ఒక విశేషమైన సమయం:
ఈ సమయంలో, ఈ క్షేత్రంలో చేయు జపము, ధ్యయనము అతయంత పుణయఫలాన్వి చేకూరుసాతయ.
కావున సియం స్త్రదధ కూర్ాన్నరాయణ క్షేత్రంలో జరుగుతని విశేషమైన గ్రహణ పూజలు,
జపము, ధ్యయనములో అందరూ పాల్గగన్వ, సహజ సిదధంగా ఏర్పడిన అమృతకలశం, వాస్కీ
సర్పరాజం, సియం స్త్రదధ మహ్యశిరున్వ అనుగ్రహము ప్పందగలరు.
66

“నగాయత్రాేైః పరాంమాంత్రాం నమాతుైః పరదైవతాం"


బ్రహమశ్రీ చక్ర భాస్ర రావు, హిమబిాందు:
అక్షరక్టటి గాయత్రీ పీఠాం రాజమాండ్రి,: 9849461871:
తలిాని మిాంచినదైవముగాని, గాయత్రిని మిాంచిన మాంత్రాంగాని లేదని దీని అరధాం.ఈ విశవనిన
సృషిోాంచిన పరమాతమ ఎాంత అధుభతమో అటేా మనలను కననతలిా కూడా….ప్రసీతానికి వసేీ
మాంత్రాలనినాంటిలో గాయత్రి గొపపదాంటారు ఎాందుచేతనో తెలుసక్టవాలాంటే గాయత్రి అనగా
అరాాం తెలియాలి.
గాయత్రి అనే పద్వనికి వుేతపతేరాాం "గయాన్ త్రాయత్య " ఇతి గాయత్రి. గయలు అనగా
ప్రాణములు అని అరాాం. త్రాయతి అనగా రక్షిాంచునది . ప్రాణములను రక్షిాంచునది అని అరుాం.
అమమ జనమనిసేీ గాయత్రీమాత ఆ జనిమాంచన ప్రాణులను నిరాంతరము రక్షిాంచును.
"గాయాంతాం త్రాయతి" "గాతారాం త్రాయతి " అనిగూడా అరాాం చెపపబడినది. సీతిాంచిన
వాంటనే లేద్వ పిలిచిన వాంటనే రక్షిాంచునది అని దీని అరాాం. ఆదిశాంకరులు గాయత్రీ మాంత్ర
భాష్ేాం చెబుత్త "తత్ సవితుర్ వరేణేాం" అననచోట ప్రసవితృర్ వరేణేాం అని సాంబోధాంచారు.
అాంటే ఈ విశవాం మొతాీనిన ప్రసవిాంచిన తలిా అని నిరవచిాంచారు. మనాం ఆధునిక శసి
పరిఙ్ఞానాం ప్రకారాం ఆలోచిాంచినట్టలాన సూరుేని నుాండి వచుి కాాంతిని వృక్షజాలాం గ్రహిాంచి
కిరణజనే సాంయోగక్రియ జరిగి పత్రహరితము "పిాండి పద్వరాాం" తయారు చేసకొని మనకు
ఆహార పద్వరాములు అాందిాంచుట తెలుస. మనాం తినే అననాం "సూరేమాండల్లాంతరగత సవితృ
శకిీ" నుాండి ఉధభవిాంచినదని త్యటతెలామగుచుననది. " ఈసాందరభాంగా మనాం ఉపనిష్ద్
ప్రతిపాదిత మాంత్రానిన గమనిాంచిన మనకు పై విష్యము రూఢి యగుచుననది.
"ఆకాశద్వవయుైః వాయోరగినైః, అగేన రాపైః, అదేైఃపృథివీ. పృథివాేాం ఓష్ధైః, ఓష్ధీభోే అననాం,
అనానదభవతి భూతాని జాయాంతి. సవితృమాండల్లాంతరగత శకిీనే మనాం గాయత్రి అని పిలుస్సీాం.
ఆ శకిీ పైన వివరిాంచిన విధాంగా మనకు ఆహారమును ఇచిి రక్షిాంచుచుననాందున "గయాన్
త్రాయత్య" ఇతి గాయత్రి అని నామౌచితేము అగుచుననది …
మూల్లధ్యర సహస్రస్సర పరమాాం ష్ట్ చక్రలీల్లవృతాాం
ఆనాందైకనికేతనామధశివాాం ఐశవరేధ్యరారుణాం
స్సమాది శృతిమాంత్రవైభవపరాాం వాణీరమోమాాంమృతాాం
గాయత్రీాం హిమబిాందు భాస్ర కళాాం శ్రీచక్రికాాం భావయే
67

రాజమహాంద్రవరాంలో గాయత్రీ ఆలయాం ఒక అదుభత నిరామణాం. యోగ శసిాంలో చెపిపన


విధాంగా ష్ట్ చక్రకారాంలో మూల్లధ్యరాం నుాండి ఆఙ్ఞా చక్రాం వరకు గల ఆరు చక్రలకు
ప్రతీకలుగా ఆరు అాంతసీలలో నిరమాంచడాం జరిగిాంది. స్సవధష్ణున చక్రాం జననావయవాం వదు
ఉాంట్టాంది అని చెపపబడినాందున గాయత్రీ మాతను
మెదటి అాంతసీలో స్సవధష్ణున చక్రాం వదా
ప్రతిషిుాంచడాం జరిగిాంది. యావత్ సృషిుకి
కారణమైన గాయత్రి మాతను ఈ ఆలయాంలో
దరిశాంచుకునన వారికి సాంతానభాగేాం
కలుగుతుాంది అని చెపపడానికి ఎనోన దృష్ణోాంతాలు
ఉనానయి. . "సృషిో కర్తీి బ్రహమరుపా ,గోపీి
గోవిాందరూపిణీ, సాంహారిణీ రుద్రరూపా అననట్టా
"ఉదయసాంధే గాయత్రి బ్రాహిమ, మధ్యేహన సాంధే
గాయత్రి రుద్రాణి,స్సవిత్రి , స్సయాం గాయత్రి
సరసవతి, వైష్ణవి సమేతాంగా సమగ్ర గాయత్రి
దరమనమిసీాంది. ఉదయగాయత్రి బ్రాహిమ లేద్వ బ్రహామణి ఎర్రటి వరణాంలో చతురుమఖాలు ,
అక్షమాల ,కమాండలాం, పదమాం ,దాండాం,ధరిాంచి బాల్లరూపాంలో భకుీలను అనుగ్రహిసీాంది

మద్వేహన గాయత్రి " రుద్రాణి ఈతలిానే స్సవిత్రి అని


అాంటారు. మనాం చేసే గాయత్రీ హోమాలు
హవిరాభగాం ఈ తలిాకే ఇసీాంటాము. సవితేూ ఇదాం
నమమ అని. ఈ తలిా రుద్ర రూపిణి కావున
పరమశివునిల్లగే సదోేజాత వామదేవ,
అఘోర, తతుపరుష్ ఈశనాదిపాంచముఖాలతో
తెలాటి వరణముతో16సాంవతారాల వయసాగల
యౌవవని గా చక్రము, శూలము, గద అక్షమాల
అననపాత్ర శాంఖము ,పాశము వరద,అభయ
హస్సీలతో భకుీలకు దరశనమిసీననది.
68

స్సయాంకాల గాయత్రి సరసవతి, వైష్ణవి. ఈ తలిా సృషిోకి ముాందు పుటిోన తలిా. ఆబ్రహమకీట జనన
" ఈతలేా. " సృషిోకి ముాందు పుటిోనతలిా . ఈ సృషిో
చేయాలనే సాంకలపాంతోనే ఆమె గరభాం ధరిాంచి ,
తను పురుష్ రూపాం ధరిాంచిాంది. అపపటికే గరభాం
ధరిాంచి ఉాండడాంవలా యోనిమారగాం లేకపోవడాం
వలా విషుావు యొక్ నాభి కమలాం నుాండి బ్రహమ
ఉదభవిాంచాడని ఒక కథనాం కూడా
జనబాహుళ్ేాంలో ప్రచారాంలో ఉాంది. ఈ తలిా
శాంఖ ,చక్ర, ,గద, పద్వమలతో నలాని వరణముతో

విషుా సవరూపాంతో భకుీలకు వరాలిసీనన తలిా.

సమగ్ర గాయత్రి ,శరావణి,' - స్సలగ్రామ


సవరూపిణి వదమాత పాంచశీరు "ముకీ,
విద్రుమ, హమ, నల, ధవళ్ " వరణములతో
పాంచాయతన సవరూపాంతో ఐదు ముఖాలకూ
త్రినేత్రములతో చాంద్రవాంకలతో
శాంఖ,చక్ర,గద,అాంకుశ,పాశ,అభయ,వరద,పదమ దవయాంతో దేదీపేమానాంగా మహా
త్రిపురసాందరి గా భకుీలకు కొాంగు బాంగారాంగా అమమ కొలువైాంది.

సాంసృత భాష్లోని చాందసాలలో గాయత్రీ చాందసాను ""ఛాందస్సాం మాతరాం"" అాంటారు.


ఎనిమిది అక్షరాలుగల ఈఛాందసా ఎాంతో పవిత్రమైన మాంత్రము. అష్ణోక్షరా గాయత్రీ, గాయత్రీ
బ్రహమమరిసమ్ " అనానరు. గాయత్రీ మాంత్రము మూడు పాద్వలు కలిగి ఇరువది నాలుగు
అక్షరాల తో లౌకికులకు బ్రహమచేత విశవమిత్ర మహరిుకి దరిశాంపబడి, మహరిు విశవమిత్రుని
వలా లోకమునకు పరిచయము చేయబడినది. అాంతకు ముాందు సృష్ణోాది నుాండి బ్రహమ,విషుణ,
69

మహశవరులు నిరాంతరాం గాయత్రి చెయేడాం వలానే సృషిో ,స్త్రాతి ,లయకారేములు


నిరవహిసీనానరు. దేవగురువు బృహసపతి, రాక్షస గురువు శుక్రచారుేలు కూడ నితే గాయత్రీ
సమరణము చేతనే వారివారికి నిరేాశిాంచిన కారేములు నిరవహిాంచుచునానరనుటలో
సాందేహము లేదు. మృత సాంజీవని విదే గాయత్రీ మాంత్రము మృతుేాంజయ మాంత్రముల
సాంపుటీకరణమే.. రామాయణ కావే కరీ వాలీమకి మహరిు తపసా చేస్త్రన మాంత్రము గాయత్రీ
మాంత్రమే. బ్రహమ నారద మహరిు ద్వవరా గాయత్రీ మాంత్రమునే వాలీమకి మహరిుకి
ఉపదేశిాంచెను. అాందు వలానే మహరిు రామాయణ రచనలో గాయత్రీ మాంత్రము లోని మొదటి
అక్షరముతో రామాయణము మొదటి శ్లాకమును మొదలుప్టిో ప్రతి వయిే శ్లాకముల
తరువాత ఒకొ్క్ అక్షరముతో మొదలుప్టిాఇరువది నాలుగు అక్షరములతో ఇరువదినాలుగు
వల శ్లాకములను మనకు అాందిాంచినాడు. అాందువలానే వాలీమకి రామాయణము అాంత
పవిత్రమైనదిగా ప్రస్త్రదిా నాందినది. గాయత్రీమాంత్రద్రష్ో అయిన విశవమిత్రుడే రామలక్షశణులకు
బల, అతిబల అనే విదేలు నేరపడాం జరిగిాంది. ఆ విదేలు కూడా గాయత్రీ మాంత్రము తోనే కలిస్త్ర
వుననవి. రామచాంద్రమూరిీ కాకాసర సాంహారము చేస్త్రనది కూడా గాయత్రీ మాంత్రము తోనే
దరభ మాంత్రిాంచి బ్రహామసిముగా ప్రయోగిాంచెను. త్రిజటా సవపన వృతాీాంతము గాయత్రీ మాంత్ర
రహసేమే. రావణ చేఛదకారిణి బ్రహామసిము గాయత్రీ మాంత్ర సవరూపమే. అటేా ఇతర అస్సిలు
వారుణసిము మొదలైనవి కూడా గాయత్రీ
సాంపుటీకరణములే. వాటిని గురిాంచి తరువాత
ప్రత్యేకాంగా ప్రస్సీవిాంచడాం జరుగుతుాంది. అాందు వలానే
గాయత్రీ పీఠాంలో ఇరువది నాలుగు వల రామాయణ
శ్లాకములను ఇతీడి రేకులపై లిఖిాంచి గోడలపై తాపడాం
చేయుచునానము. ఈ రామాయణ యఙ్ాాంలో భకుీలను
భాగస్సవములను చేయుచునానము. గాయత్రీ పీఠాంలోని
అక్షరమాతృకల గురిాంచి మరియు ఇతర విశేష్ముల
గురిాంచి అట్టలనే గాయత్రీ మాంత్రము లోని యేయే
అక్షరములు శర్తరములోని యే యే భాగములను
రక్షిాంచును అనే విష్యములను మిగిలిన విశేష్ములను తరువాత మీతో పాంచుక్టగలము.
గాయత్రీ హోమము ఏవిధాంగా చెయాేలి ఏయె ఫలితములు పొాందవచుిను అనే విష్యాలను
కూడా ముాందు చూద్వాము.
సరేవజనాసాఖినోభవాంతు
70

ఆధ్యేతిమక – జ్యేతిష్ విశేష్ణలు – అక్టోబర్ 2023

01-10-2023 ఆది వారాం – ఉాండ్రాళ్ళ తదిా


02-10-2023 సోమ వారాం – సాంకష్ోహర చతురిధ
12-10-2023 గురు వారాం – మాస శివరాత్రి
14-10-2023 శని వారాం – మహాలయామావాసే
15-10-2023 ఆది వారాం – శరననవరాత్రారాంభాం
17-10-2023 మాంగళ్ వారాం – తుల్ల సాంక్రమణాం (రాత్రి గాం. 01:25 ని.)
22-10-2023 ఆది వారాం – దురాగష్ోమి – ఆయుధ పూజ
23-10-2023 సోమ వారాం – మహా నవమి
24-10-2023 మాంగళ్ వారాం – విజయ దశమి
25-10-2023 బుధ వారాం – విజయైకాదశి

Planetary Movements
Sun enters the sign Libra on 17th and transits for the rest of the month.
Mars enters the sign Libra on 3rd and transits for the rest of the month
Mercury enters the sign Libra on 18th and transits for the rest of the month
Jupiter on retrogression from 5th September in the sign Aries
Venus transits in Leo on re-entry retrogression from 2nd.
Saturn continues transit in Aquarius on retrogression for the whole month.
Rahu / Ketu continue to transit Aries and Libra respectively.
Uranus on retrogression from 1st in the sign Aries
Neptune continues Retro motion in Pieces for the whole month
Pluto on retro motion turns direct from 11th in the sign Capricorn.
( మరిాంత 2023 సాంవతార గ్రహ సాంచార సమాచారానికి ఇదే సాంచికలో చూడగలరు
71

రవి 16-03-23 రవి 14-04-23 రవి 15-05-23 రవి 15-06-23


బుధ 07-03-23 బుధ 31-03-23 బుధ 07-06-23 బుధ 24-06-23
బుధ(వ) 22-4-23
శుక్ర 16-02-23 శుక్ర 06-04-23 శుక్ర 02-05-23
బుధ(ఋ) 16-5--23
రాహు 29-11-23 కుజ(ఋ) 23-01-23 కుజ 13-03-23
శుక్ర 13-03-23
న్పుిన్ 19-02-23 యురే(వ) 01-10-23
న్పుిన్(వ) 01-07-23
న్పుిన్(ఋ)7-12-23
రవి 14-02-23 2023 సాంవతారానికి రవి 17-07-23
బుధ 06-03-22 బుధ 08-07-23
గ్రహ సాంచారాం
శుక్ర 23-01-23 శుక్ర 30-05-23
(రాశులలో గ్రహ ప్రవశాం సూరోే దయానికి)
శుక్ర(వ) 08-08-23
వ = వక్రాం Retrogression
పునైఃప్రవశాం
పు = పునైః ప్రవశాం Re-entry
శుక్ర(ఋ) 05-09-23
ఋ = ఋజు చలనాం Direct Motion
కుజ 10-05-23
గురువు మేష్ాం లో ప్రవశాం 22-04-23
రవి 14-01-23 రవి 17-08-23
పూాటో(వ) 02-05-23 గురువు మేష్ాం లో వక్రాం 05-09-23
బుధ 25-07-23
పూాటో(ఋ) 11-10-23
బుధ(వ) 24-08-23
శని కుాంభాంలో ప్రవశాం 18-01-23
బుధ(ఋ) 01-09-23
శని కుాంభాంలో వక్రాం 18-06-23
శుక్ర 07-07-23
శని కుాంభాంలో ఋజు 18-11-23
శుక్ర(వ) 02-10-23
పునైఃప్రవశాం
(డా. వి.యన్. శస్త్రి ) కుజ 01-07-23
రవి 16-12-23 రవి 14-11-23 రవి 17-10-23 రవి 17-09-23
బుధ 27-11-23 బుధ 07-11-23 బుధ 18-10-23 బుధ 12-10-23
బుధ(వ) 14-12-23 శుక్ర 25-12-23 శుక్ర 30-11-23 శుక్ర 03-11-23
బుధ(ఋ) 19-01-23 కుజ 16-11-23 కుజ 03-10-23 కుజ 18-08-23
కుజ 28-12-23 కేతు 29-11-23
72

జాల్ల సోమనాథ శస్త్రి, M.Com., CAIIB,


M.A.(Vedic Astrology), M.A. (Vedanga Jyotisha) ::
jssastry@gmail.com
హైదరాబాద్ వాసీవుేలు 8978313332

జనా కుండల్ల విశేీషణ్ణ విధ్యనములు-1


ఋష్ణలు (ప్రాచీన శాసరజ్ఞులు) మనకు రాశి చక్రం ఆధ్యర్ంగా జ్యయతిస్సల కార్కతాిలు మరియు
వాటి సిితి, యుతి, దృషిట, సంబంధము మేళవించి భూమి పై, ముఖ్యముగా మానవ జీవితం
మీద, వాటి ప్రభావం అతయంత శాసీరయముగా గణించి, ఫలిత సూచనలు గ్రహంచడాన్వక్త
సాధనములు మరియు సూత్రములు అందించారు.
జ్యయతిషం - కుండల్ల విశేీషణ: ఉదేదశయము: జ్యయతిస్సల ప్రభావమును - గణించడం, అరాాం
చేస్కోవడం, అనియంచుకోవడం, సానుకూలం చేస్కోవడాన్వక్త ప్రయతిించడం
జ్యయతిస్సలు: సర్ి వాయపితమై భూమి చుట్టట వుండే విదుయదయసాకంత శక్తత తర్ంగములు
భ్చక్రము
సపతవింశతిభ్ంచక్ర మషోటతర్
త శతాంధ్రికమ్ !
నవాంధ్రిరాశికంప్రతయఞ్చముఖ్ం చర్తి ఖేసద్మ !!
108 పాదములుని 27 నక్షత్రములు, 9 పాదములు ఒకోక రాశి లో వుని 12 రాశులు వుని
భ్చక్రము సద్మ తూరుప నుండి పశిచమాన్వక్త తిరుగుతంటంది.
నక్షత్రములనుండి వెలువడు శక్తత తర్ంగములు న్వర్ంతర్ంగా రాశులనుండి సర్మండలం
(భూమి) మీదుగా అంతరిక్షములోన్వక్త ప్రసరిసూత వుంటాయ. అందుకే ప్రసార్ మార్గములో వుండే
భూమి, ప్రకృతి ల మీద (మానవ జీవితం తో సహా) వాటి ప్రభావం వుంటంది.
జ్యయతిస్సల వరీగకర్ణ: జ్యయతిస్సలను క్రమంగా అరాాం చేస్కోవడాన్వక్త అవి ప్రధ్యనంగా మూడు
ర్కములుగా వరీగకరించ బడినవి.
1. గ్రహములు - ఇవి భూగోళమునకు దగగర్గా సర్మండలములో వుండే జ్యయతిస్సలు.
న్వర్ంతర్ం నక్షత్రములనుండి శక్తత మరియు కాంతి తర్ంగములను గ్రహంచి ప్రసరిసూత,
సూరుయడు కేంద్రముగా, తమ కక్షయలలో మహావేగముతో అప్రదక్షిణంగా తిరుగుతూ వుంటాయ.
73

ఇవి 9 (ర్వి, చంద్ర, బుధ, శుక్ర, కుజ, గురు, శన్వ, రాహువు, కేతవు) (యురేనస్, నెపూటయన్,
పూీట అనే 3 గ్రహాలు ఇటీవల కాలములో గురితంచబడినవి)( చంద్ర, రాహు, కేత గ్రహములు
భూమి కేంద్రముగా తిరుగుతూ వుంటాయ).
2. నక్షత్రములు - ఇవి గ్రహములకన్ని చాలా పెదదవి - న్వర్ంతర్ం శక్తత మరియు కాంతి
తర్ంగములను ప్రసరిసూత వుంటాయ. ఇవి సర్మండలం చుట్టట 360 డిగ్రీలలో ఆవరించి
వుంటాయ. ఇవి 27. (అశిిన్వ, భ్ర్ణి, కృతితక, ర్వహణి, మృగశిర్, ఆర్ది, పునర్ిస్, పుషయమి,
ఆశేీష, మఖ్, పూర్ిఫలుగణి, ఉతతర్ఫలుగణి, హసత, చితత, సాితి, విశాఖ్, అనురాధ, జేయషఠ, మూల,
పూరాిష్టఢ, ఉతతరాష్టఢ, శ్రవణం, ధన్వషఠ, శతభిషం, పూరాిభాద్ర, ఉతతరాభాద్ర, రేవతి).
వృతతములో ఒకొకకక నక్షత్రపు న్వడివి 13డిగ్రీల 20 న్వమిష్టలు.
3. రాశులు - వృతతములో నక్షత్రములను గురితంచడాన్వక్త ఏర్పర్చిన 12 భాగములు. (మేషం,
వృషభ్ం, మిథునం, కరాకట్కం, సింహం, కనయ, తల, వృశిచకం, ధనుస్స, మకర్ం, కుంభ్ం,
మీనం). ఇవి కొన్వి నక్షత్రముల సమూహము. ప్రతి రాశీ అందులో వునినక్షత్రముల
ప్రభావమును సమిషిట గా ప్రసరిస్తంది. అందువలన నక్షత్రముకన్ని ఎకుకవ ప్రభావ వంతముగా
వుంటంది. వృతతములో ఒకొకకక రాశి న్వడివి 30 డిగ్రీలు.
రాశి చక్రము లో మేష రాశి య్య ఆర్ంభ్ రాశి – శాసీరయత!: ప్రాచీన శాసరజ్ఞులు ప్రకృతిన్వ ఎంతో
సూక్ష్మంగా పరిశీలించి, భూమి మీద జరిగే ప్రకృతి ప్రక్రియను, సిిర్ంగా వుండే రాశి చక్రమును
మరియు అందులో ర్వి సంచార్ సిితి న్వ సమనియంచి రాశుల గణన మేష్టది గా
న్వర్ుయంచిన్నరు. ఇందుకు ముఖ్య కార్ణ్ణలు:
1. ర్వి మేషము లో సంచరించే కాలము లోనే చెటీ చిగురిసాతయ. దీన్వనే సృషిట ఆర్ంభ్
కాలమన్వ భావించారు. 2. ర్వి మేషము లో ప్రవేశించే న్నడు పగలు రాత్రి సమానంగా
వుంటాయ (వసంత విష్ణవతత) 3. రాశి చక్రము లో మేషము, కరాకట్కము, తల మరియు
మకర్ము కేంద్రములు గా గ్రహంచారు. ఈ రాస్లలో ర్వి సంక్రమణం అవుతనిపుడే భూమి
మీద వాతావర్ణం లో కీలక మారుపలు జర్గడం ఆర్ంభ్ మవుతంది. (1, 7 లో పగలు రాత్రి
సమానము గా వుండట్ం, 4 లో అతి ప్పడవైన పగటి కాలము 10 లో అతి ప్పడవైన రాత్రి
కాలము ముగ్నయడం)
74

జ్యయతిషం లో ‘కుండల్ల’లు: ప్రాచీన శాసరజ్ఞులు అందించిన జ్యయతిష శాసర జాున ఫలములు


ప్పందుట్కు, సార్ిత్రికముగా కేవలం మూడు ర్కములైన కుండల్లల లో కావలసిన ఒక ద్మన్వన్వ
మాత్రమే ఉపయోగ్నసాతరు.
అవి: 1. జనన కాల సమయమునకు వేస్కొన్వ, జాతకున్వ మొతతం జీవిత కాలాన్వక్త
సంబంధించిన ద్మిదశ భావములకు ఫలితాలు తెలుస్కోవడాన్వక్త – జనా కుండలి =
జాతకము 2. మనస్లో ఉదయంచిన ప్రశి/ సందేహము ను జ్యయతిష్ణకడిక్త న్వవేదించి ఏదో
ఒక భావ సంబంధముగా ఫలితం తెలుస్కోవడాన్వక్త – ప్రశి కుండలి 3. జీవితములో
ముఖ్య ఘట్నలు జర్గడాన్వక్త జ్యయతిస్సల శుభ్ సిితి సమయం ముందుగానే గణించి చేయ
వలసిన పన్వన్వ ఆ సమయాన్వకే చేయడం కొర్కు – ముహూర్త కుండలి (ముహూర్తం)
పై మూడు ర్కముల కుండల్లల న్వరాాణమునకు, విశేీషణకు పాటించే సూత్రములు, అనుసరించే
పదధతలు అనీి ఒకకటే. కుండల్లలు వేయకుండానే, కుండల్ల విశేీషణ్ణ పరిజాునమును,
జ్యయతిషంలోన్వ హోరా భాగంలోనే కాకుండా, ప్రశి, శకున విభాగములలో కూడా జ్యయతిస్సల
కార్కతాిలను ఆధ్యర్ం చేస్కున్వ జ్యయతిష ఫలితాలు సూచిసాతరు.
కుండల్ల ఆకార్ములు: సాధ్యర్ణంగా జ్యయతిష్ణకలు ర్చించే కుండల్ల ఆకార్ములు క్రింద తెలిపిన
న్నలుగు విధములుగా వుంటాయ 1. చదర్ము గా న్వలువు రేఖ్లతో 12 రాశులను సవయ
క్రమము లో వ్రాయడం (దక్షిణ భార్త దేశం) 2. చదర్ము గా న్వలువు రేఖ్లతో 12 రాశులను
అపసవయ క్రమము లో వ్రాయడం (తూరుప భార్త దేశం) 3. చదర్ముగా అడా రేఖ్లతో 12
రాశులను (వజ్రాకార్ములో) అపసవయ క్రమం లో కేంద్ర రాశులను మధయ భాగములో
చూపించేలా వ్రాయడం (ఉతతర్ భార్త దేశం) 4. వృతాతకార్ము గా 12 విభాగాలతో రాశులను
సూచిసూత వ్రాయడం (పాశాచతయ దేశములు)(సవయ/అపసవయ క్రమము లో)

జాతక కుండల్ల విశేీషణ కై ఋష్ణలు అందించిన మౌలిక సాధనములు (Basic Tools)


75

1. రాశి చక్రము: ఇషట కాలమునకు జ్యయతిస్సల యథాతథ సిితిన్వ సూచించునది. ఇది మొట్ట
మొదటి అతయంత ప్రాధమిక సాధనం.
2. భావ చక్రము: జ్యయతిస్సల కార్కతిములను అనియంచుకొన్వ వాటి ప్రభావమును గణించి,
అర్ధం చేస్కొన్వ, ఫలితములను సూచించుకొనుట్కు, - భూమి తన చుట్టట తాను తిర్గడం
ఆధ్యర్ంగా – “ఘట్న్న కాలమునకు” న్వరిాంచుకునే రండవ అతయంత ప్రాథమిక సాధనం.
3. పై రండు చక్రములలో గ్రహ సిితి 4. జ్యయతిస్సల కార్కతిములు 5. దశా విధ్యనము 6.
గోచార్ము (వర్తమాన గ్రహ సిితి) ఈ ఆరు సాధనములూ ల్లకుండా, జ్యయతిష శాసర జాునమును
ఉపయోగ్నంచుకోవడం/ కుండల్ల విశేీషణ చేయడం ఏ మాత్రమూ సాధయం కాదు.
జాతక విశేీషణ్ణ సాధనముల ప్రయోజనము
➢ రాశి చక్రము, భావచక్రము (జనా కుండలి) - ఘట్న్న మూల కార్కము (Source of
Events)
➢ దశా విధ్యనము - ఘట్న్న కాల కార్కము (Timing of Events)
➢ గోచార్ము (వర్తమాన గ్రహ సిితి) జ్యయతిస్సల ప్రభావ ఫలదీకర్ణ కాల కార్కము
(Fructification of Events
జాతక విశేీషణ – మూలాధ్యర్ విధ్యనములు
1. కిండలీ-గ్రహస్థితి: కిండలీ-గ్రహస్థితి విశేీషణ కై ఋష్ణలు మనకు అందించిన
‘విధ్యనములు’ ప్రధ్యనముగా రండు ర్కములు: అ) కుండల్ల సంబంధమైనవి: ద్మిదశ
భావములు, వర్గ చక్రములు, వర్వగతతమ సాినములు, గ్రహములుని రాశుల అక్షము. ఇ)
గ్రహముల సంబంధమైనవి: గ్రహములకు సహజ భావ కార్కతిములు (సిిర్, చర్),
సంబంధ త్రయము (సిితి, యుతి, దృషిట), గ్రహ మైత్రి, షడబలములు, వర్గ చక్రములలో
బలములు. గ్రహముల బాలాయది వివిధ అవసిలు, సిరాుది మూరుతలు, అషటక వరుగ
విధ్యనము, దశా విధ్యనము, గోచార్ము 2. జ్యయతిస్సల కార్కతిములు: నక్షత్ర
కార్కతిములు రాశి కార్కతిములు గ్రహ కార్కతిములు 3. దశా విధ్యనము: జాతక
ఫలితములు జాతకులకు అందే కాలమును గురితంచడాన్వక్త ఋష్ణలు అందించిన
ప్రాథమిక సాధనమే దశా విధ్యనము. ద్మద్మపు 50 విధ్యనములు న్వరేదశించిన్న లోక
బాహుళయము పాటించునవి కేవలం 3 మాత్రమే. అవి వింశ్లతతరీ దశా విధ్యనము,
76

అషోటతతరీ దశా విధ్యనము, యోగ్ననీ దశా విధ్యనము. వింశ్లతతరీ దశా విధ్యనము


అతయధికముగా పాటించ బడుచునిది. 4. గోచార్ము (వర్తమాన గ్రహ సిితి): జాతక
కుండల్ల విశేీషణ – సూిల పరిశీలన - కుండల్ల విశేీషణ్ణ సాధనములు: భావ
చక్రము+కార్కతిములు, రాశి చక్రము+కార్కతిములు, గ్రహముల సిితి
+కార్కతిములు గ్రహముల మధయ సంబంధము సిితి, యుతి, దృషిట, అక్షము (Axis)
రాశి మరియు భావ చక్రములలో నక్షత్రములు మరియు రాస్లు “సిిర్” జ్యయతిస్సలు కనుక,
వాటి ప్రభావ పరిశీలనకై, ఋష్ణలు, “చర్” జ్యయతిస్సలయన ‘గ్రహముల’నే ఆధ్యర్ంగా
పరిగణించారు. అందు వలననే నక్షత్రముల ప్రభావమును తెలుస్కొనుట్కు గ్రహములకు
నక్షత్రాధిపతయము, రాస్ల ప్రభావమును తెలుస్కొనుట్కు గ్రహములకు రాశాయధిపతయము,
భావములకు సంబంధించి గ్రహములకు సహజ భావ కార్కతిము (సిిర్/ చర్ కార్కులు గా)
న్వర్ుయంచిన్నరు. పై మూడు సాధనములను ఉపయోగ్నసూత యథోచితముగా అన్వింటి
కార్కతాిల మేళవింపు చేసి దశా కాలములను, గోచార్ సిితి న్వ గమన్వసూత ఫలిత సూచనలు
ప్పందడమే “జాతక విశేీషణ - సూిల పరిశీలన” లక్షయము.
జాతక కుండల్ల విశేీషణ – సూక్ష్మ పరిశీలన కుండల్ల విశేీషణ్ణ సాధనములు: i) భావ చక్రము
+కార్కతిములు, ii) రాశి చక్రము+కార్కతిములు,
iii) గ్రహముల సిితి+కార్కతిములు గ్రహముల మధయ సంబంధము సిితి, యుతి, దృషిట, అక్షము
(Axis), iv) వర్గ చక్రములు - భావానుగుణంగా వర్గ చక్రములు – మౌలిక భావనలు
77

భ్వన్నది పై: సమసతం జాతక విహతం విచినతయ్యనాతిమాన్!


ఏభిరిిన్న న శకతయం పదమపి గంతం మహా శాసేర!!
జాతకమునందు చెపపబడిన వివిధ భావ ఫలితములను సమగ్రముగా తెలుస్కోవడాన్వక్త ఆయా
భావముల వరుగలను పరిశీలించ వలసి వుంది. ఈ వరుగలను గురించి తెలుస్కోకుండా
జ్యయతిశాిసరమందలి విషయములను తెలుస్కోవడం అసాధయము.
రాశి చక్రము “క్షేత్రము”. మిగ్నలిన వర్గ చక్రాలకు మూలము. ద్మన్వ లోన్వ ఒకొకకక రాశినీ (అనగా
ప్రతి 30 భాగలను) ఒకక అంశ గా భావించి మరి కొన్వి ఎకుకవ “అంశలు” గా విభ్జంచి ప్రతి
అంశా ఒక రాశి గా ఒక వర్గ చక్రము న్వరిాంచుకొన్వ వివిధ భావ ఫలితములను లోతగా
దరిించుట్య్య వర్గ చక్ర విశేీషణ్ణ లక్షయము.
రాశి చక్రములో గ్రహము యొకక సూిల సిితి తెలుస్తంది. వర్గ చక్రము లో ఆ గ్రహము యొకక
సూక్ష్మ సిితి మరియు గ్రహము యొకక “ప్రభావ సామర్ధయము” అవగతమవుతంది. గ్రహము
యొకక ప్రభావము సూక్ష్మ సిితి నుండి గమన్వంచినప్పుడు కచిచతతిము ఎకుకవగా వుంటంది.
పరాశర్ మహరిష తన శ్రోత, మైత్రేయుడిక్త చెపిపనటటగా బృహతపరాశర్ హోరా శాసరములో,
షోడశ వరాగధ్యయయములో 16 వర్గ చక్రముల భావన ఆవిషకరించ బడినది.
V) గ్రహముల షడబలములు - స్సాన, దిక్, కాల, చేషట, దృషిట, నైసరిగక బలములు, భావ బలము
(భావాధిపతి బలము, భావ దికబలము భావ దృషిట బలము)
గ్రహముల షడబలములు (సద్మ ‘లగిము’/ ‘జనన సమయం’ ఆధ్యర్ంగా)
1. సాిన బలము : 1.1 ఉచచ బలము 1.2 సపత వర్గజ బలము (రాశి, హోరా, ద్రేకాకణ, నవాంశ,
ద్మిదశాంశ, త్రింశాంశ, సపాతంశ వర్గ చక్రములలో (సపతవరుగలు) వుని బలము) 1.3
ఓజ్యయుగా రాశి బలము (రాశి, నవాంశ లలో సరి, బేసి, సీర, పు) 1.4 కేంద్రాది బలము 1.5
ద్రేకాకణ బలము (సీర, పు, న)
2. దికబలము (1 బు గు; 4 శు చం 7 శ రా 10 ర్ కు కే) 3. కాల బలము (జనన సమయం
ఆధ్యర్ంగా) 3.1 నతోనిత బలము, 3.2 పక్షబలము, 3.3 త్రిభాగబలము, 3.4 అబదబలము,3.5
మాసబలము, 3.6 హోరాధిపతి బలము, 3.7 ఆయనబలము, 3.8 యుదధబలము 4. చేష్టట
బలము (చేష్టట కేంద్రం - ర్వి చంద్రులకు సాయన న్వర్యన భేదం, ఇతరులకు వక్ర సిితి) 5. దృక్
78

(దృషిట) బలము (దృషిట కేంద్రం ఆధ్యర్ంగా) 6. నైసరిగక బలము (ప్రకాశక్రమం - ర్వి చంద్ర శుక్ర గురు
బుధ కుజ శన్వ) షడబలముల సంబంధముగా పరిశీలించే ఇతర్ బలములు
ఇషట ఫలము, కషట ఫలము: ఒక గ్రహంయొకక దశ అంతర్దశా కాలములో యచుచ ఫలితములు
లోతగా విశేీషించుట్కు ఉపయోగ్నసాతరు
భావ బలము: ఒక భావము ల్లద్మ భావ సంబంధ రాశి యొకక బలాన్వి భావ బలం అంటారు.
జాతకచక్రం లో వుండే ద్మిదశ భావాలకూ వేరు వేరుగా భావ బలములు సాధించవచుచను. ఈ
బలము 3 ర్కాలైన బలముల మొతతం అవుతంది. అవి – భావాధిపతి బలం: భావాధిపతి
అయన గ్రహము యొకక షడబల పిండము భావ దృషిట బలం: భావ మధయమం పై వుని శుభ్,
అశుభ్ గ్రహముల దృషిట బలముల మొతతము (అనుకూలము, ప్రతికూలము) భావ దికబలం: భావ
సంబంధిత రాశుల నర్, జలచర్, కీట్, చతష్టపద వరీగకర్ణ ఆధ్యర్ంగా వాటిలో 1,4,7,10
భావముల భావమధయమం వునిభాగమును బటిట దీన్వన్వ న్వర్ుయసాతరు. VI) గ్రహముల అషటకవరుగ
బలము - రాశి పిండ, గ్రహ పిండములు VII) గ్రహముల వివిధ అవసిలు, మూరుతలు.
ఈ సాధనములను ఉపయోగ్నసూత యథోచితముగా అన్వింటి కార్కతాిల మేళవింపు చేసి దశా
కాలములను, గోచార్ సిితి న్వ గమన్వసూత ఫలిత సూచనలు ప్పందడమే “జాతక విశేీషణ -
సూక్ష్మ పరిశీలన” లక్షయము.
ప్రముఖ్ జ్యయతిష పదధతలు:పరాశర్, తాజక, జైమిన్వ, న్నడీ, పాశాచతయ, కేపీ పదధతి (పరాశర్,
పాశాచతయ మరియు న్నడీ జ్యయతిష పదధతల మిశ్రమం)
పరిగణించే అంశములు:
జ్యయతిస్సల ప్రభావమును తెలుస్కొనుట్కు ఏ జ్యయతిష పదధతి అవలంబించిన్న పరిగణించే
జ్యయతిస్సలు – 27 నక్షత్రాలు, 12 రాస్లు, 9 గ్రహములు (పాశాచతయ 10) (అరుదుగా అప్రకాశక
గ్రహములు కూడా పరిగణిసాతరు, ఉద్మ: మాంది/గుళ్లక)
ఉపయోగ్నంచే సాధన్నలు – రాశి చక్రము, భావ చక్రము, రాశి, భావములందు గ్రహ సిితి,
జ్యయతిస్సల కార్కతిములు, దశా విధ్యనము మరియు గోచార్ము.
జాతక విశేీషణ్ణ సాధనములు
1. రాశి చక్రము 2. భావ చక్రము 3. పై రండు చక్రములలో గ్రహముల సిితి. పై
మూడు సాధనములను ఉపయోగ్నసూత యథోచితంగా అన్వింటి కార్కతాిల మేళవింపు చేసి
79

దశా కాలము, గోచార్ము లను గమన్వసూత ఫలిత సూచనలు ప్పందడమే జాతక విశేీషణ్ణ
విధ్యనము. రాశి చక్రము/భావ చక్రము - ‘సంబంధ’ కార్క అంశములు
“గ్రహమైత్రి” (నైసరిగక, తాతాకలిక, పంచధ్య), “ఆధిపతయము" ఆధ్యరితములు -
నక్షత్ర/రాశాయధిపతయము, భావ కార్కతిము, "సిితి" ఆధ్యరితములు - సంబంధ త్రయము (సిితి,
యుతి, దృషిట), "గమనము" ఆధ్యరితములు - ఉచచ, నీచ, మూలత్రికోణము, అక్షము, అర్గళము
జాతక విశేీషణ లో గ్రహ సిితి ప్రాధ్యనయత - కుండల్ల లో గ్రహములు – “గ్రహ సంబంధము”
రాశి మరియు భావ చక్రములలో నక్షత్రములు మరియు రాస్లు “సిిర్” జ్యయతిస్సలు కనుక
వాటి ప్రభావ పరిశీలనకై, ఋష్ణలు, “చర్” జ్యయతిస్సలయన ‘గ్రహముల’నే ఆధ్యర్ంగా
పరిగణించారు. అందు వలననే నక్షత్రముల ప్రభావమును తెలుస్కొనుట్కు గ్రహములకు
నక్షత్రాధిపతయము, రాస్ల ప్రభావమును తెలుస్కొనుట్కు గ్రహములకు రాశాయధిపతయము,
భావములకు సంబంధించి గ్రహములకు సహజ భావ కార్కతిము (సిిర్/ చర్ కార్కులు గా)
న్వర్ుయంచిన్నరు. ఈ కార్ణం గానే కుండల్ల ల లో గ్రహ సిితి క్త అతయంత ప్రాధ్యనయత ఏర్పడినది.
గ్రహముల ధన్నతాక, ఋణ్ణతాక ప్రభావము: మహా ఋష్ణలు ఎంతో శాసీరయం గా సిిర్
జ్యయతిస్సల నుండి (నక్షత్రములు, రాశులు) చర్ జ్యయతిస్సల (గ్రహముల) ద్మిరా భూమి క్త వచుచ
కాంతల ప్రభావము అర్ధం చేస్కోవడాన్వక్త గ్రహములను రండంచెలలో వరీగకరించిన్నరు.
1. గ్రహములను 8 గా గ్రహంచి (రాహు/కేతవులను ఒకటి గా) 4 శుభులు (గురు, శుక్ర, బుధ,
చంద్ర) 4 అశుభులు (పాపులు) (ర్వి, కుజ, శన్వ, రాహు/కేతవు)
2. శుభులు 2, అశుభులు 2 గా రండు వర్గములు (గురు వర్గము – గురు, చంద్ర, ర్వి, కుజ; శుక్ర
వర్గము – శుక్ర, బుధ, శన్వ, రా/కే) చేసి ఒకే వర్గము లోన్వ వారు నైసరిగక మిత్రులు గా ఇరు
వర్గములు పర్సపర్ం నైసరిగక శత్రువులు గా సూత్ర బదధం చేసిన్నరు.
ఇందువలన నే “గ్రహ మైత్రి” మరియు “గ్రహ దృషిట” జ్యయతిషం లో ఎంతో ముఖ్యమైన
అంశములయనవి.
జాతక విశేీషణ - గ్రహసిిత రాశుల “అక్షము” “Axis” of Planets in the Zodiac in Chart
Analysis - గ్రహములు (చర్ జ్యయతిస్సలు) న్వర్ంతర్ం రాశి చక్రములో సంచరిస్తంటాయ.
మన సలభ్యం కొర్కు అవి ఏ నక్షత్ర పాదములో – ఏ రాశి లో (రాశి చక్రము న్వరిాంచిన
సమయాన్వక్త) వున్నియో ఆ భాగమును ఆయా “గ్రహ స్ుట్ము” అంటారు.
80

ఏ గ్రహమైన్న ఏదో ఒక రాశి లో ఉండక తపపదు. ఒక గ్రహము నుండి వేర్కక గ్రహము మధయన
ఇరు వైపులా వుని రాస్ల సంఖ్యను బటిట ఆయా గ్రహములుని “అక్షము” ఏర్పడుతంది.
(వృతతములో పర్సపర్ం కాంతలు ప్రసరించుకునే దూర్ం). అందువలీనే జాతక విశేీషణ లో రాశి
చక్రములో గ్రహముల మధయ వుని అక్షము కూడా అతయంత ప్రధ్యనమైన అంశము గా మన
ఋష్ణలు గురితంచారు. గ్రహముని సాినము నుండి ఇతర్ గ్రహములు వుండే రాశుల అక్షములు:
1. ఒకే రాశి లో వుంటే ద్మన్వన్వ “యుతి” అంటారు. (అక్షము 1/1) 2. సమ సపతకము (1/7) 3.
దిిరాదవదశము (2/12) 4. తృతీయైకాదశము (3/11) 5. చతర్ధదశమము (4/10) 6. నవ
పంచకము (5/9) 7. ష్ష్ణుష్ోకము (6/8) దివరాాాదశ (2/12), ష్ష్ణుష్ోక (6/8) అక్షములు
శుభ్ద్మయకము కాదు. అక్షముల్లర్పడిన రాశుల అధిపతల నైసరిగక మైత్రి న్వ కూడా పరిగణించ
వలసి వుంటంది రాశి చక్రము లో చర్ జ్యయతిస్సల (గ్రహముల) పరిభ్రమణ వేగము
గ్రహము ఒక రాశి లో ఒక నక్షత్రములో ఒక నక్షత్ర పాదములో
రవి 30 రోజులు 13 రోజుల 8 గాంటలు 3 రోజుల 8 గాంటలు
చాంద్ర 2 ¼ రోజులు 26 గాంటలు 6½ గాంటలు
కుజ 45 రోజులు 20 రోజులు 5 రోజులు
బుధ 25 రోజులు 8 రోజుల 22 గాంటలు 2 రోజుల 5½ గాంటలు
గురు 12 న్లలు 5 న్లల 10 రోజులు 1 న్ల 10 రోజులు
శుక్ర 25-29 రో. 10 రోజుల 16 గాంటలు 2 రోజుల 16 గాంటలు
శని 30 న్లలు 13 న్లల 10 రోజులు 3 న్లల 10 రోజులు
రాహు/కేతు 18 న్లలు 8 న్లలు 2 న్లలు
గ్రహ కార్కతాిలు - సారాంశ పటిటక
రాశులు – గ్రహములు రాశాయధిపతయము > సిక్షేత్రము, మూలత్రికోణము
రాశులు – గ్రహములు – పరిభ్రమణము ఉచచ నీచ రాశులు, పర్మోచచ, పర్మ నీచ
గ్రహసిితి రాశుల మధయ దూర్ము: సమ సపీకము(1/7),
రాశులు – గ్రహములు – పరిభ్రమణము
దివరాాాదశము(2/12), తృతీయైకాదశము(3/11), చతురధదశమము
గ్రహ సంబంధ ‘అక్షములు’
(4/10), నవ పాంచకము (5/9), ష్ష్ణుష్ోకము (6/8)
రాశులు – గ్రహములు – సంబంధ త్రయము సిితి (రాశి, నక్షత్రము), యుతి, దృషిట (గ్రహ దృష్ణటలు)
గ్రహములు – భావములు (రాశులు) రాశాయధిపతయము > భావాధిపతయము
81

ధన్నతాక భావములు (ధర్ాకోణము – 1,5,9, కేంద్రములు – 1,4,7,10)


ఋణ్ణతాక భావములు త్రికములు (6,8,12)
ఉపచయములు 3,6,10,11
కోణ్ణధిపతయము, కేంద్రాధిపతయము; యోగకార్క, మార్క, బాధక
గ్రహములు – లగిము ‘బాధయతలు’; శుభ్తిము, అశుభ్తిము
(ప్రాతిపదిక–నైసరిగక మైత్రి, తాతాకలిక మైత్రి, పంచధ్య మైత్రి)
శుభులు – ధన్నతాకములు 4 (గురు, శుక్ర, బుధ, చంద్ర)
గ్రహములు - నైసరిగక తతిములు అశుభులు (పాపులు)–ఋణ్ణతాకములు 4
(ర్వి, కుజ, శన్వ, రాహు/కేతవులు)
గ్రహములు - మానవ న్వతయజీవనము పరిసరాలు, సిితలు, బాంధవాయలు, భావనలు
జ్యయతిశాిసరములోన్వ హోరాసకంధము గా ప్రసిదిధ చెందినది జాతక విశేీషణ కు మూలాధ్యర్ము.
“జ్యయతిశాిసరము ఒక మహా సముద్రము వంటిది, దీన్వన్వ ద్మటట్కు (అర్ధం చేస్కొన్వ ప్రయోజనం
ప్పందుట్కు) ఒక న్నవ వలె తోడపడునటటగా “బృహజాుతకము” అను గ్రంథమును ర్చించుట్కు
ఉపక్రమిస్తన్నిను” అన్వ ఆధున్వకులకు జ్యయతిష శాసర విజాున సర్ిసిం అందించిన
మహనీయుడు, వరాహ మిహరుడు, సియంగా, వినమ్రముగా, ఈ శాసరము యొకక అనంత
సిరూపమును, ద్మన్వ పై మానవులకు అందుబాటలో వుని జాున పరిధి న్వ ఉద్మహరించిన్నడు.
ఈ నేపథేములో, నేటి కాలములో మానవులకుని జ్యయతిష శాసర జాున సాియన్వ మనం
ఊహంచ వచుచను. న్వర్ంతర్ సాధన ద్మిరా ఈ శాసర జాున ప్రకాశమును కాలక్రమములో
అధికాధికముగా ప్పందుట్కు ఉపాసన చేద్మదము.
జ్యయతిశచక్రేత లోకసయ సర్ిస్యకతం శుభాశుభ్మ్ !
జ్యయతిర్ జాునంత యో వేదం సయాతి పర్మాంగతిం!!
జ్యయతిశచక్రం లోకంలోన్వ అందరికీ శుభాశుభాలను తెలియజేస్తంది. జ్యయతిష జాునం కలిగ్నన
వారు పర్మమైన గతిన్వ ప్పందుతారు.
82

దైవజా రతన, జ్యేతిష్ రతన, జ్యేతిష్ భూష్ణ్, వాసీ రతన,


డా.పుసలూరి సరేవశవర ఫణి శరమ , బాల త్రిపురసాందరి
జ్యేతిష్ వదిక్ ట్రసో, ధవళేశవరాం: ఆాం. ప్ర (మొ): 80199 66999

పాంచాాంగాం
శ్రీ కళాేణ గుణవహాం రిపుహరాం దుసాాపనదోష్ణపహాం
గాంగాస్సనన విశేష్ పుణే ఫలదాం గోద్వన తులేాం నృణాం
ఆయురవరధన ముతీమాం శుభకరాం సాంతాన సాంపతపూదాం
నానాకరమ సస్సధనాం సముచితాం పాంచాాంగ మాకరణాతాాం
గ్రహాలలో శని ఒకస్సరి సూరుేని చుటూో తిరిగి రావడానికి 30 సాంవతారాలు, గురుడు తిరిగి
రావడానికి 12 సాంవతారాలు పడుతుాంది. ఈ రెాండిాంటి కనిష్ో స్సమనే గుణిజాం 60 కావడాం వలా
చాాంద్రమానాంలోని సాంవతారాలు కూడా 60గా ఉనానయి. ఈ 60 సాంవతారాలను మళ్ళళమనాం
సాంవతార, పరివతార, ఇడావతార, ఇదవతార, అనువతారాలనే భాగాలు చేసేీ అది
పాంచవరాుతమక యుగాంగా చూసకుాంటే 60 సాంవతారాలు మళ్ళళ 12 విభాగాలుగా కనిపిస్సీయి.
తిథేశి శ్రియమాపోనతి వారాద్వయుష్ేవరధనాం
నక్షత్రాత్ హరత్యతాపపాం యోగాద్రోగ నివారణాం
కరణాం కారేస్త్రదిధాంచ పాంచాాంగ ఫలముతీమాం
కాలవిత్రమకృదీధమాన్ దేవతానుగ్రహాం లభేత్ -
అాంటూ తిథి శ్రేయసాను, వారాం ఆయుషుును, నక్షత్రాం పాప నివారణను, యోగాం,
రోగనివారణను, కరణాం కారేస్త్రదిధని కలిగిస్సీయి. బ్రహామయురాాయానిన మనాం నితేాం
సమరిసూీనే అాంటాాం. అదే బ్రహమణ: దివతీయ పరారేధ... శేవతవరాహకలేప, వైవసవత మనవాంతరే,
కలియుగే, ప్రథమపాదే, అస్త్రమన్ వరీమానేన వేవహారిక చాంద్రమానేన సవస్త్రీశ్రీ ..... నామ
సాంవతసారే, చైత్రమాసే, శుక్షపక్షే, ప్రతిపద్వేాం, ఇాందువాసరే... ఈ వైవసవత మనవాంతరాంలో
27మహాయుగాలు గడిచిన తరువాత 28వ మహాయుగాంలో కలియుగాంలో ఉనానాం.
83

వదాంలో గల వదాంగాలలో ఒకటి పాంచాాంగాం, వదాంగాలలో ఒకటి కాబటిో పాంచాాంగాం


పవిత్రమైనది అని చెబుతారు, అాందుకే పాంచాాంగాం పవిత్రాంగ చదువుక్టవాలి అాంటారు,
పాంచాాంగాంలో మళ్ళళ ఐదు భాగాలు ఉాంటాయి, తిథి, వారాం, నక్షత్రము, యోగాం, కరణాం ఈ
ఐదు అాంగములను పాంచాాంగాం అాంటారు.
తిథి:- తిథే శర్తరాం దేవస్సేత్ అని కూడ ప్రమాణ వాకేాం,
చాంద్రుడు ఒకొ్క్ నక్షత్ర పరిసర సమీపాంలో 23 నుాంచి 24 గాంటలు సాంచరిసూీ ఉాంటాడు,
అల్ల 27 నక్షత్రాలలో రోజుకు ఒక నక్షత్రాం చొప్పున చాంద్రుడు ఒక న్ల రోజులు విహరిస్సీడు,
దీనికే చాాంద్రమానాం అని పేరు. సమారు 57 గడియల నుాండి 62 గడియల వరకు అాంటే 23
గాంటల నుాండి 24 1/2 గాంటల వరకు ఒక రోజు ప్రమాణాంగ కాసీ హెచుి తగుగలతో చెపపబడి
ఉాంట్టాంది. కాబటిో తిథి చాంద్ర గమనానిన అనుసరిాంచి మనాం గురిీాంచాలి. తిథిని పాటిాంచి
కారేక్రమాలను నిరవహిాంచడాం ద్వవర, మనకు శ్రేయసా కలుగుతుాంది.
1. పాడేమి 2. విదియ 3. తదియ 4. చవితి 5. పాంచమి 6.ష్షిు 7. సపీమి 8.అష్ోమి 9.
నవమి
10. దశమి 11. ఏకాదశి 12. ద్వవదశి 13. త్రయోదశి 14. చతురాశి 15. అమావాసే/ పౌరిణమ
15 రోజులు ఒక పక్షము రెాండు పక్షములు శుకాపక్షాం కృష్ణపక్షాం ఒక మాసము,
వారము :- ఉదయాత్ ఉదయాం వారాం అని వారానికి ప్రమాణ వాకేాం.
ఇాంగీాష్ కాేలెాండరుా చూచే అలవాట్ట గలవారు అరారాత్రి 12 అవగానే రోజు మారిపోయిాందని
అనుకుాంటూ ఉాంటారు, అల్ల మారదు, అల్ల అనుకుాంటే అది దోష్ము అవుతుాంది. హైాందవ
ధరమాంలో సూరోేదయాం నుాంచి మరునాడు సూరోేదయాం వరకు ఉాండే కాలము ఒక రోజు,
అని చెపాీరు. వారముకు ఏడు రోజులు, ఆది, సోమ, మాంగళ్, బుధ, గురు, శుక్ర, శని, ఈ
రోజులనే వారము అాంటారు, ఏ రోజు సూరోేదయాంలో ఏ హోర ఉాంటే ఆ వారము అననమాట,
వారమును పాటిాంచి కారేక్రమము పాటిాంచడాం ద్వవర ఆయుషుు కలుగుతుాంది,
ఉద్వ:- సూరోేదయాంలో సూరే హోర ఉాంటే ఆదివారము, చాంద్ర హోర ఉాంటే సోమవారాం,
కుజ హోర ఉాంటే మాంగళ్వారాం,బుధ హోర ఉాంటే బుధవారాం, గురు హోర ఉాంటే
గురువారము, శుక్ర హోర ఉాంటే శుక్రవారాం, శని హోర ఉాంటే శనివారాం అని చెపపబడిాంది.
పాంచాాంగాంలో, ఈవిధాంగా రోజులు వరుసగా వసూీనే ఉాంటాయి ఏ ఒక్రోజు తప్పుగా రాదు,
84

ఇదే కాల నిరణయాం, దీనిన మనిషి నిరణయిాంచిాంది కాదు కాలసవరూపుడు ఐన పరమేశవరుడి


నిరణయాం,
నక్షత్రములు:- నక్షత్రములు 27 ఇవి పగటి పూట కనిపిాంచిన కనిపిాంచక పోయిన ప్రభావాం
చూపిసీాంటాయి, తారలు అనేవి ఆకాశాంలో క్ట కొలాలుగా ఉాంటాయి చీకటోానే కనిపిస్సీయి,
కొాందరిని చీకటోా మాత్రమే చూస్త్ర ఆనాంద పడతాము కద్వ తెరల మీద వారిని కూడ తారలు
పేరు ప్ట్టోకునానరు, నక్షత్రములే ప్రధ్యనము నాశనము కానివి అని చెబుతారు. వీటిలో మూడు
వరాగలు 1) పురుష్ నక్షత్రాలు, 2) సీినక్షత్రాలు, 3) నపుాంసక నక్షత్రాలు. మళ్ళళ ఈ మూడిాంటిలో
శుభకరమైన నక్షత్రాలు అశుభకరమైన నక్షత్రాలు అని రెాండు వరాగలు, ఉాంటాయి
పురుష్ నక్షత్రాలు :- అశవని, పునరవస, పుష్ేమి, హసీ, శ్రవణము, అనూరాధ, పూరావభాద్ర,
ఉతీరాభాద్ర.
సీినక్షత్రాలు :- భరణి, కృతిీక, రోహిణి, ఆరాూ, ఆశేాష్, మఖ, పుబ్, ఉతీర, చితీ, స్సవతి, విశఖ,
జేేష్ు, పూరావష్ణఢ్, ధనిష్ు, రేవతి.
నపుాంసక నక్షత్రాలు :- మృగశిర, మూల, శతభిష్.
కరణము:- తిథిని రెాండు భాగాలు చేసేీ కరణలు, కరణలు 11.
1. బవ 2. బాలవ 3. కలవ 4. తైతుల 5. గరజి 6. వణజి 7. భద్ర 8. శకుని 9. చతుష్ణపత్ 10.
నాగవము 11. కిాంసీఘనము. ఈ 11 కరణలలో 7 కరణలు తిరిగి మరల మరల వసీాంటాయి,
కాన 4 కరణలు మాత్రాం స్త్రారాంగా ఉాంటాయి, అాంటే అమావాసే రోజున రెాండు కరణలు,
చతురాశి రోజున రెాండవ కరణము పాడేమి రోజున మొదటి కరణలను స్త్రారకరణలు అనానరు,
స్త్రార కారణలు:- 7. భద్ర 9. చతుష్ణపత్ 10. నాగవము 11. కిాంసీఘనము.
సూరుేడు చాంద్రుడు దగగరగా ఉననప్పుడూ ఈ స్త్రార కరణలు వస్సీయి, ..
చరకరణలు:- 1. బవ 2. బాలవ 3. కలవ 4. తైతుల 5. గరజి 6. వణజి 8. శకుని
చాాంద్రమానాం పాటిాంచేవారు, అాంటే చాంద్రుడి గమనమును పటిో కాల్లనిన గణిాంచే వారు సూరే
చాంద్రులు కలిస్త్ర ఉనన రోజున మన
మీద వారి ప్రభావాం కారణాంగా మనాం ఏ పని చేస్త్రన ఫలిాంచక పోవచిని చెపాపరు, ఎాందుకాంటే
సూరుేడు ఈ దేహానికి కారణాం అయిత్య చాంద్రుడు ఆ శర్తరాంలో మనసకు కారకుడు, కాబటిో
సూరే చాంద్రులు దగగరగా వసేీ చాంద్రుడు కాాంతి హీనుడు అవుతాడు కాబటిో మన శర్తరాం బాగానే
85

ఉనన మన మనసా అాంత శకిీ వాంతాంగా ఉాండక పోవచిని శసీియ సూత్రాం మీద ఆలోచన చేస్త్ర
ఈ చాాంద్రమానాం వారు అమావాసే రోజు ఏమి పనులు చేసక్టకాండయే బాబు అని చెపాపరు.
చాాంద్రమానమ్ పాటిాంచేది కరానటక, మాహారాష్ర, ఆాంద్రప్రదేశ, తెలాంగాణ, ఒడిస్సా , కొాంత
బాగాం మధేప్రదేశ. మిగిలిన రాష్ట్రాలనన సరమానాం పాటిస్సీరు.
యోగము:-రాస్త్రచక్రాంలో ప్రతి రోజు సూరుేడు చాంద్రుడు ఏదో ఒక నక్షత్రాం ముాందు కనపడాలి.
అల్ల కనపడుప్పుడు, సూరుేడి నక్షత్రాం కి చాంద్రుడి నక్షత్రముకు దూరము ఉాంట్టాంది, 27
నక్షత్రముల దూరము ఉాంట్టాంది రెాండిాంటి మధే, వాటి మధే స్సపేక్ష దూరమును కనుక్ట్వడాం
క్టసాం సూరుేడికి ఒక స్సోరిోాంగ్ పాయిాంట్ చాంద్రుడికి ఒక స్సోరిోాంగ్ పాయిాంట్ ఇచాిరు,
సూరుేడికి పుష్ేమి నక్షత్రాం చాంద్రుడికి శ్రవణ నక్షత్రాం ఇవి రాశి చక్రాంలో 180 డిగ్రీలుగ
ఉాంటాయి, ఇల్ల పుష్ేమి శ్రవణాం ఆధ్యరాం చేసకుని, ఇవాళ్ యోగాం తెలుస క్టవాలి అాంటే
చాంద్రుడు ఇవాళ్ ఏ నక్షత్రములో ఉనానడో శ్రవణాం నుాండి లెక్ప్టాోలి, సూరుేడు పుష్ేమి
నక్షత్రము నుాండి లెక్ప్టాోలి. ఇక్డ యోగాం అాంటే కాల్లనిన గణిాంచే స్సధనాం అని అరాాం. ఇవి
27 యోగములు ఉనానయి. ఆవిధాంగా ఆ రోజు సూరే చాంద్రులు ఏ నక్షత్రముల సాంఖేని యోగా
సాంఖే అాంటారు ద్వనేన యోగము అాంటారు,
యోగములు మొతీము 27, వాటి పేరుా వరుసగా 1.విష్్ాంభము 2. ప్రీతి 3. ఆయుష్ణమన్
4.సభాగేము 5. శ్లభనము 6. అతిగాండము 7. సకరమము 8. ధృతి 9. శూలము 10. గాండము
11. వృదిధ 12. ధ్రువము 13. వాేఘాతము 14. హరుణము 15. వజ్రము 16. స్త్రదిధ 17. వేతీపాత్
18. వరియాన్ 19. పరిఘము 20. శివము 21. స్త్రదధము 22. స్సధేము 23. శుభము 24.
శుభ్రము 25. బ్రహమము 26. ఐాంద్రము 27. వైధృతి.
ఈ విధాంగా తిథి:- మనాం ఏ పని చేసక్టవాలి మాంచి చెడులను తిథి సూచిసీాంది, వారము:-
ఏరోజు మాంచి రోజు ల్లభిాంచే రోజు అని చూడాలాంటే రోజు.నక్షత్రము:- శుభ అశుభ నక్షత్రమా
అని చూచి పనిచేయడానికి నక్షత్రము. కరణము :- యజాము యాగము చేయాలి అాంటే
కరణము యోగము:- కొనిన పూజలు అవి చేయాలని అనుకుాంటే ఈ యోగము చూడాలి,
ఈ విధాంగా కాల్లనిన ఐదు విధ్యలుగా చెబుతారు ఈ అయిదిాంటిని పాంచాాంగములు అాంటారు,
వీటి గురిాంచి చెపేపదే పాంచాాంగాం. ఇది వివరణ
86

ప్రశనశసిము – 7
లలితా శ్రీహరి: 9490942935
ప్రశన పదధతులు
అష్ో మాంగళ్ ప్రశన :
ఎనిమిది శుభ వసీవులు ఉపయోగిాంచి చెపేపటట్టవాంటి పదధతి అష్ో మాంగళ్ ప్రశన అాంటారు. అవి
దీపాం, బాంగారాం, అదాాం, ప్రుగు, పాలు, పాండుా, పుసీకము మరియు తెలాని వసిాం. వీటిని అష్ో
మాంగళ్ ద్రవాేలు అాంటారు. ఈ అష్ో మాంగళ్ ద్రవాేలు సరసవతిని, దీపారాధన గణపతిని,
దీపకాాంతి లక్ష్మిదేవిని సూచిస్సీయి. బాంగారు నాణాం జీవమును, ఇతర ద్రవాేలు దేహమును
సూచిాంచును. వాటిని కలిపి ఉపయోగిాంచటాం వలన జీవ, దేహ సాంయోగమును సూచిాంచి
వేకిీ యొక్ ఆరోగేాం, అయురాాయములను తెలుపును. ఈ అష్ోమాంగళ్ ద్రవాేలతో చేసేటట్ట
వాంటి పూజ, ప్రశనపదధతిని పవిత్రాంగా జరుపుటకు ప్రశన ఫలితాలను తెలుసకొనుటకు
ఉపయోగపడుతుాంది. ఈ పదధతి కేరళ్ ప్రాాంతాంలో బాగా ప్రాచురేాంలో ఉననది.
పృచఛకుడు వళ్లళ దైవజుాని వారిాంటోా అష్ోమాంగళ్ ప్రశన నిరవహిాంచమని చెపాపలి. దైవజుాడు
వారిాంటికి వళ్ళళ సమయాంలో అపపటి శకునాలు గమనిసూీ ప్రశన నిరవహిాంచటానికి వళాళలి.
వారిాంటోా పూలతో అలాంకరిాంచి, చెక్ పలకపై 12 రాశుల భ చక్రమును, మధేలో నాలుగు
దళ్ములు గల కమలమును ముగుగ పోస్త్రన తరువాత రాశులను, నవగ్రహాలను, మాాందిని,
వాటి అధ దేవత, ప్రతేధ దేవతలను మరియు గణపతిని పూజిాంచి ఆవాహన చేస్సీరు.
కుడివైపున ఒక దీపాంను ఉాంచి దీపకాాంతిని గమనిాంచాలి.
బాంగారు నాణాంను, 108 గవవలను పవిత్ర జలముచే శుభ్రపరిచి గాంధము, అక్షతలు, పువువలతో
కలిపి పూజిాంచాలి. ప్రశన సవరూపమును, భవిష్ేతుీలో ప్రశన ఫలితాంను తెలుసకొనుటకు
గ్రహాలను, నక్షత్రాలనుమరియు పితృ దేవతలను కూడా సమరిాంచి పూజిాంచవలెను.
ఒక సూచి గల బాలుడు/ బాలికను గాని ఎనినకొని చేతిలో బాంగారు నాణాం, పూలు, అక్షతలు
తీసకొని భగవాంతుణిణ సమరిసూీ చెక్పై లిఖిాంచిన రాశిచక్రాంనకు ప్రదక్షణ చేస్త్ర త్తరుప దిశగా
నిలబడి ఏదో ఒక రాశిలో దోసలిలోని వసీవులు ఉాంచమని చెపాపలి. ఆ వసీవులు ఉాంచిన
రాశి ప్రశనచక్రాం యొక్ లగనముగా గురిీాంచాలి. ఆ లగనాంతో ఆ రోజు ఉనన గ్రహస్త్రాతిని బటిో ఒక
87

అాంచన వసకొని, దైవజుాడు తన ముాందు పూజిాంచిన 108 గవవలను తీసకొని కొనినాంటిని


ఎడమవైపున, మరికొనినాంటిని తన ముాందు, మిగిలిన వాటిని తన కుడివైపున ఉాంచవలెను.
ఇల్ల 3 స్సానాలలో ఉాంచిన గవవల కుపపల నుాంచి, ప్రతి భాగాంలో 8, 8 చొప్పున గవవలు తీసూీ,
ప్రతి భాగాంలో 8 నుాంచి తకు్వ గవవలు మిగిలేటట్టా ఉాంచుతాడు. ఎడమవైపున ఉనన గవవల
సాంఖే వాందల స్సానాంగాను, ముాందు ఉనన గవవల సాంఖేను పదుల స్సానాంగాను, కుడివైపున
ఉనన గవవల సాంఖేను ఒకటా స్సానాంగాను సీవకరిాంచాలి. ఎడమ వైపు భూతకాల్లనిన, ముాందు
వరీమానాం, కుడువైపు భవిష్ేతుీను సూచిస్సీయి. 8, 8 కాంటే తకు్వ మిగిలిన సాంఖేను
అనుసరిాంచి కిాంది ఫలితాలను చెపపవలెను.
సాంఖే 1 అయిన రవి, 2 అయిన కుజుడు, 3 అయిన గురువు, 4 అయిన బుధుడు, 5 అయిన
శుక్రుడు, 6 అయిన శని, 7 అయిన చాంద్రుడు, 0/8 అయిన రాహువుగా గమనిాంచాలి.
సాంఖేల ద్వవరా సూచిాంచబడిన గ్రహాల బల్లబల్లలను తతా్ల గ్రహస్త్రాతి ఆధ్యరాంగా పరిశీలిాంచి
ఫలితాలను సూచిాంచవలెను.
రవి : కారేస్త్రదిధ, గౌరవము, విజయాం, ఉదోేగాం.
కుజుడు : ఘరుణలు, ప్రమాద్వలు, అగిన సాంబాంధ బాధలు, చోరుల వలన, ఆయుధ్యల వలన
భయాం.
గురువు : శుభకారేాం, సాంపద, సాంతానాం, ప్దాల ఆశీసాలు.
బుధుడు : చరమ వాేధులు, వాేకులత, కష్ణోలు, దుైఃఖాలు.
శుక్రుడు : అభరణ ప్రాపిీ, నూతన వస్సిలు, సఖాలు, భోగాలు.
శని : కష్ణోలు, నష్ణోలు, అనారోగేాం, చోరుల వలన ద్రవేనష్ోాం.
రాహువు : దీరఘకాలిక వాేధులు, చెప్పుక్టలేని భయాలు, విష్ము వలన, విష్ జాంతువుల వలన
ప్రమాద్వలు, విభేద్వలు.
ఈ ప్రశన పదధతి కొనిన గాంటలనుాంచి, కొనిన రోజులు కూడా పటోవచుి. విసీృతమైన పూజా
విధ్యనమును, ఏకాగ్రతతో జరపవలస్త్ర ఉాంట్టాంది. ఈ ఏకాగ్రత మరియు దైవబలము వలన
దైవజుాడు ఖచిితమైన ఫలితాలను సూచిాంచ గలుగుతారు.
హోర ప్రశన :
88

పృచఛకుడు దైవజుాని సమీపిాంచి ప్రశినాంచే సమయానికి ఉనన హోర ఆధ్యరాంగా ఫలితాలను


సూచిాంచే పదధతిని హోర ప్రశన అని అాంటారు. ఒక రోజులో 24 హోరలుాంటాయి. అవి శని,
గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చాంద్ర హోరలు క్రమాంగా ఒకద్వని తరువాత ఒకటి
నడుసీాంటాయి. ఒక రోజు సూరోేదయ సమయానికి ఆ వార అధపతి హోర ప్రథమ హోర
అవుతుాంది. తరువాత హోరలు పై క్రమాంలో నడుసూీ ఉాంటాయి. పగటి కాల్లనిన 12 భాగాలు
చేసేీ పగటి హోర నిడవి వసీాంది. అదే విధాంగా రాత్రి కాల్లనిన 12 భాగాలు చెసేీ రాత్రి హోర
నిడవి వసీాంది.
ప్రశన సమయానికి ఏ హోర ఉాంటే రాశిచక్రాంలో ఆ హోర అధపతిని బటిో కూడా ఫలితాలు
సూచిాంచబడుతాయి.
ప్రశన సమయానికి రవి హోర ఉాంటే మరణనిన, చాంద్ర హోర ఉాంటే స్త్రారతావనిన, కుజ హోర
బాంధనానిన, బుధ హోర పుత్ర సాంతతిని, గురు హోర వస్సిలాంకారాలను, శుక్ర హోర
వివాహమును, శని హోర జడతావనిన సూచిస్సీయి.
ప్రశన సమయానికి ఉనన హోరాధపతి ప్రశనకరీ యొక్ మానస్త్రక ఆాందోళ్నను సూచిస్సీడు.
కాబటిో ప్రశన సమయాంలోని హోరాధపతి ప్రశన చక్రాంలో బలము కలిగి ఉనానడా? లేద్వ? అని
గమనిాంచాలి.
ఏదేని గ్రహాం యొక్ కారకతవములకు చెాందిన ప్రశన ఆ గ్రహ హోర నడుచు సమయాంలో
ప్రశినాంచిన శుభ ఫలితాలను సూచిాంచును.
వివిధ గ్రహాల హోరలలో ప్రశినాంచినపుడు సూచిాంచబడే ఫలితాలు కిాంది విధాంగా ఉాంటాయి.
రవి హోర : అడుాంకులను, కారేవైఫల్లేనిన సూచిసీాంది. సాంపదలను సమకూరుికునే
విష్యాలలో, ల్లభాంనకు సాంబాంధాంచిన విష్యాలలో శుభఫలితాలను సూచిసీాంది.
చాంద్ర హోర : శుభ హోర. ధనల్లభమును మరియు ఇతర శుభ ఫలితాలను సూచిాంచును.
కుజ హోర : ఈ హోరలో వస్త్రన ప్రశన కష్ణోలను, నష్ణోలను సూచిసీాంది. అనారోగేాం,
ప్రమాద్వలు, దుైఃఖములను సూచిసీాంది. కాని యుద్వధలు, ఘరుణలు, తగవులు మొదలగు
ప్రశనలలో శుభఫలితాలు సూచిసీాంది.
బుధ హోర : విద్వేల్లభాం, ధనల్లభాం.గురు హోర : అధకారానిన, అభివృదిధని, వివాహ
సాంబాంధమైన విష్యాలలో శుభ ఫలితాలను సూచిసీాంది.
89

శుక్ర హోర : వివాహాం, అాంతైఃకలహాల నివారణ మరియు ప్రయాణమునకు సాంబాంధాంచిన


శుభ ఫలితాలను సూచిసీాంది.
శని హోర : ధననష్ోము, కారేస్త్రదిాకి చేసే ప్రయాతానలు విఫలాం కావడాం సూచిాంచబడుతాయి.
హోర పరిశీలనలో మరో పదధతి :
ఒక హోర సమయ నిడివి సమారుగా 60 నిమిష్ణలు ఉాంట్టాంది. ఆ సమాయానిన 3 సమాన
భాగాలుగా చేసేీ ప్రతి హోరకు 3వ భాగము సూమారుగా 20 నిమిష్ణలు ఉాంట్టాంది. పృచఛకుడు
ఏ హోరలో ఎననవ భాగములో ప్రశినాంచారో గమనిాంచి ప్రశన ఫలితాలు చెబుతారు. కొనిన
సాందరాభలలో ప్రశనకరీ దైవజుాని ఎదురుగా ప్రశనను తన మనసాలోనే ఉాంచుకొని మౌనాంగా
ఉాంటారు. అట్టవాంటి సమయాలలో వచిిన వేకిీ మనసాలో ఏ అాంశాంపై సాంశయాం ఉననదో
తెలుసకొని లేద్వ గ్రహిాంచి ఫలితాం చెపపవలస్త్రన పరిస్త్రాతులు ఏరపడుతాయి. దీనిని మూక ప్రశన
విధ్యనాం అాంటారు. ఈ విధ్యనాంలో హోర విభజన పదధతి ఉపయోగపడుతుాంది. వివిధ గ్రహాల
హోరలలో వివిధ భాగాలు సూచిాంచు ఫలితాలు క్రిాంది విధాంగా ఉాంటాయి.
రవి : 1. పదవిలో ఉననతి, అధకారుల నుాండి లేద్వ ప్రభుతవాం నుాండి అనుకూలత మరియు
ల్లభములు. 2. రోగనివారణ, ఋణల నుాండి విముకిీ, అడుాంకులు తోలిగిపోవుట. 3.
భాగస్సవమే విష్యాం గాని, చాల్ల కాలాంగా నడుచుచునన వేవహారాంపైన గాని ఒక ఒడాంబడిక
లేక అాంగీకారాం ఏరపడటాం.
చాంద్ర : 1. వాేపారాం ఆరాంభిాంచటాంగాని/ వాేపారాం అభివృదిధ చేయడాం/ దూర ప్రాాంతాలలో
ఉనన వేకిీ యొక్ సమాచారాం.2. ప్రయాణాం/ దూరాంగా ఉనన వేకిీ గురిాంచి. 3. దూరాంగా ఉనన
వేకిీ గురిాంచిన సమాచారాం/ తన కష్ణోలను గురిాంచి.
కుజుడు : 1. నష్ో ద్రవేాం గురిాంచి మరియు ప్రశనకరీ యొక్ ఉద్రేకస్త్రాతి. 2. కలహాలు, అడుాంకులు,
ఘరుణలు. 3. నష్ణోల గురిాంచిన ఆాందోళ్న, శత్రుభయాం, దీనావసా.
బుధ : 1. వాేపార ప్రారాంభాం, విదే/ పొగోట్టోకునన వసీవు గురిాంచి. 2. కొనుగోలు/ అమమకాం
గురిాంచి.3. ఒక వేకిీ ఆగమనాం/ అతని గురిాంచిన సమాచారాం.
గురువు : 1. వివాహాది శుభకారేముల గురిాంచి, సాంతానాం మానస్త్రక స్త్రాతి.
2. నష్ో ద్రవే ప్రాపిీ/ ఆరిాక విష్యాల గురిాంచి. 3. మానస్త్రక ఆాందోళ్నలు, ఒక వేకిీ గురిాంచి
ఎదురు చూడడాం.
90

శుక్ర : 1. ఉదోేగాంలో అడుాంకులు, బాంధనాంలో ఉనన వేకిీ బాంధ విముకుీడగుట గురిాంచి.


2. సీి, ప్రేమ, శయేసఖాం మొదలగు విష్యాలు. 3. పరపురుషుడు/సీితో ప్రసీతాం ఉనన
సాంబాంధాం కొనస్సగుట.
శని : 1. కలహాలు, ఘరుణలు, వినాశక చరేలు, దొాంగతనాం, మొదలైన క్రూరకరమలు. 2.
కుట్టాంబ సభుేల ఆరోగే విష్యమై ఆాందోళ్నలు, ఆరిాక ఇబ్ాందులు. 3. ఆాందోళ్నకర
పరిస్త్రాతులు తోలిగిపోవడాం, కలహాలలో జయాం, శత్రువులపై జయాం.
ఈ విధాంగా ఫలితాలు చెప్పుటకు దినమానానిన, రాత్రిమానానిన ఖచిితాంగా గమనిాంచి హోర
సమయనిడవిని, హోరలో మూడవ భాగ నిడవిని గణన చేస్త్ర సూరోేదయ, సూరేసీమయ
సమయాల ఆధ్యరాంగా హోరను, హోరాధపతిని నిరణయిాంచి ఫలితసూచనలు చేయాలి.

విపరీత రాజ యోగము


ష్ష్ణుష్ోమ వయయాధిపతలు (6,8, 12) ష్ష్ణుష్ోమ వయయభావములో ఉని విపరీత రాజ
యోగములు ఏర్పడుతాయ. అవి మూడు ర్కములు. హర్ష, సర్ళ, విమల యోగములు.
హర్ష యోగము: షష్ణుధిపతి షష్ుమ, అషటమ వయయసాినములలో ఉని “హర్ష” యోగాం
ఏర్పడుతంది. ఈ యోగజాతకుడు స్ఖ్సంతోషములు కలవాడు, అదృషటవంతడు,
శత్రువులను జయంచు వాడు, చెడుపనులు చేయుట్యందు ఆసక్తత ల్లన్వవాడు, ప్రధ్యనమైన
వారిక్త, కీరిత గలవారిక్త సేిహతడు, పుత్ర, మిత్ర, ధన కీరితవంతడు అగును.
సర్ళ యోగము: అషటమాధిపతి షష్ు, అషటమ వయయ సాినములలో నునన సర్ళయోగము
ఏర్పడును. ఈ యోగ జాతకుడు దీరాఘయురాాయం కలవాడు, సిిర్మైన మనస్స,
విద్మయవంతడు, పుత్ర సంతానం, ధనవంతడు, శత్రువులను జయంచు వాడు,
కారాయచర్ణములలో విజయం, ఖాయతిన్వ ప్పందగల వాడగును.
విమలయోగము: వయయాధిపతి అషటమ వయయ సాినములలో ఉని విమల యోగం
ఏర్పడును. ఈ యోగజాతకుడు ప్పదుపు చేయువాడు, ధన్నర్ున, జనులందరికీ
అనుకూలముగా ప్రవరితంచు వాడు, స్ఖ్ములను ప్పందువాడు, సితంత్ర భావములు,
గౌర్వనీయమైన వృతిత, గుణవంతడగును.
డా. |కె.ఎన్.స్ధ్యకర్ రావు: 7207612871
91

Spiritual Astrology
ష్టిక్ర విధ్యనాం – 134
డా, వి. యన్ . శస్త్రి :9866 24 2585
(ఈ విధ్యనాంలో పరిశీలిాంచిన గ్రాంథాలు: ఆది శాంకరాచారుేని “శ్రీ దతాీత్రేయ ష్టిక్ర సోీత్రాం”;
శ్రీ లలితా సహస్ర నామ సోీత్రాం; శాంకరాచారుేని “సాందరే లహరి”; యోగవాస్త్రష్ుo; శ్రీ
కల్లేణనాంద నాథ దీక్షా నాములు: శ్రీ రాచకొాండ వాంకట క్టటేశవర రావు గారి “శ్రీ లలితా
రహసే నామ సహస్ర గూఢారధ దీపిక”; శ్రీ వివకానాందుని “రాజయోగ” మీద భాష్ణాం;
తైతిీర్తయ ఉపనిష్త్; శ్రీమతి కర్రా సూరేకాాంతాం గారి “ఆతమ దరిశని”; “పతాంజలి యోగ
సూత్రాలు”; “Journey through Chakras” by Ravi Ratan & Dr. Minoo Ratan ;
“Kundalini Tantra” by Swamy Satyananda Sarswati, Yoga publications Trust,
Ganga Darshan, Munger, Bihar, India; “Inner Tantric Yoga” by David Frawley;
“The Soul and its Mechanism” by Alice A Bailey”; Stellar Effects in Astrology –
Jeevaa and Sareera” by Dr. NVRA Raja; Stellar Effects – Planets Aspects and
Reflection” by Dr. B. Hymavathi)

సూాలాంలో ఏదుాందో సూక్ష్మాం లో అదే ఉాందని ఉపనిష్తుీలు వకా్ణిసీనానయి.


“यधापिण्डेतधाब्रह्माण्डे – यधाब्रह्माण्डेतधापिण्डे” “యథా పిాండే తథా బ్రహామాండే, యథా
బ్రహామాండే తధ్య పిాండే” పిాండాాండాం (వేకిీ) లో ఉననదే బ్రహామాండాం లోనూ, బ్రహామాండాంలో నుననదే
పిాండాాండాంలోనూ ఉననది. హిాందువులాందరి నమమకాం ఏమిటాంటే, మన శర్తరాలకు ఆవల
ఉననది శర్తరాలలోనూ ఉననది. వేకిీ సూక్ష్మాం అయినటాయిత్య, సూాలాం ఈ విశవాం. వైదికాంగా,
విశవాంలో చతురాశ (14) భువనాలు ఉాంటే అాందులో మన భూలోకాం ఊరధా 7 లోకాలలో ఉాంది.
మన చరాి విష్యానికొసేీ, భూలోకాం విశవాం లో భాగమయిత్య, బాహేాంగా నునన ఇతర
గ్రహాలు మన జీవితాలమీద, అాంతర్ శర్తరాల మీద ప్రభావాం చూపిసీనానయి. యథా పిాండే
తథా బ్రహామాండే అనే జాానాం సృషిో లోని అాంతులేని సూక్ష్మ కణలు బ్రహామాండాంగా రూపాాంతరాం
చెాంది నట్టా తెలియచేసోీాంది. ఆ రూపాాంతరమే ఏకతవాం. ఇది ప్రతీ విష్యాం లోనూ
కనిపిసీాంది. మనిషిలో గాని సృషిో లో గాని. అాందుకే మనమాందరాం స్సరవత్రిక మనుషులాం.
92

ఛాయా గ్రహాలను మినహాయిాంచి అాంతరిక్షాంలో ఎల్ల కనిపిసీనానయో అదే వరుసలో రవి,


చాంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శనులను వనునముక (cerebral spinal axis)
లోని ప్రధ్యన కేాంద్రాలు లేక ష్ట్ చక్రలకు అనుసాంధ్యనిాంచడాం జరిగిాంది. ష్ట్ అాంటే 6 అని.
ఏడవది అయిన సహస్రార చక్రాం అాంతిమాం. దీని ద్వవరానే కుాండలిన శకిీ స్సరవత్రిక చేతనా శకిీని
చేరాలి. అాందుకే సహస్రార చక్రనిన మకుటాం గా పిలుస్సీరు. ప్రాణ శకిీని గ్రహిాంచి
సమీకరిాంచాలి. ఇది ష్ట్ చక్రలు చేసే పని. అాందుకే ఇవి ప్రాణ శకిీ కేాంద్రాలు.
అథరవ వదాం చక్రాం గురిాంచి: “अष्टचक्रनवद्वारदे हनािुयय
य ोध्या -
तस्ममस्हहरण्येकोशेत्रय्रेत्रत्रप्रततस्ष्टते “ అష్ో చక్ర – నవ ద్వవర పురి అనే దేహమునాందు ఆతమ
నివశిసీాంది. యోగ వాస్త్రష్ుాం బ్రహమ జాానాం లేక సాంపూరణ జాానాం గా అభివరిణాంచిాంది.
ఆది శాంకరాచారుేలు తన “సాందరేలహరి” లో చక్ర – కుాండలిని గురిాంచి చాల్ల ఉననతాంగా
వరిణాంచారు. అమృత వరిుణి అనానరు. నిద్రాణ స్త్రాతి నుాంచి జాగృతమయినప్పుడు, నాడుల ద్వవరా
ఇాంకా మూల్లధ్యరము లోని పృథ్వవ (पथ्
ृ वी) తతవాం, మణిపూరము లోని జల (आपः) తతవాం,
స్సవధష్ణునములోని అగిన (अनलः) తతవాం, అనాహతములోని వాయు ( (वायः) తతవాం,
విశుదిధ లోని ఆకాశ (आकाश ्) తతవాం ఆజా చక్రములోని మనసా అనన సద్వశివుని నివాస్సనిన
చేరతాయని అభివరిణాంచారు.
మానవ శర్తరాం లోని నాడులనినాంటికి కేాంద్ర బిాందువులయిన నాడీ చక్రల ప్రతీక (symbology)
విష్యాం లో తాాంత్రిక శసిాంలో కొనిన ముఖేమైనవాటికి ఆధ్యేతిమక ఔచితేాం (spiritual
relevance) చెపపబడిాంది. అవి: చక్రాం యొక్ రాంగు (వరణాం), పదమాం యొక్ దళాలు, యాంత్ర,
బీజ మాంత్ర, జాంతువు గురుీ (Animal attached), దేవతా సవరూపాం. పదమాం చాల్ల
ముఖేమైనది. ఆధ్యేతిమక స్సధనలో వేకిీ మూడు ప్రధ్యన స్త్రాతులను ద్వటవలస్త్ర యుాంట్టాంది.
అవి అజాానాం, ధ్యేయాం, ప్రయతనాం. పదమాం కూడా మూడు స్త్రాతులలో ప్రుగుతుాంది. బురద,
జలాం, వాయువు. అజాానాం అనే బురదలో మొలకెతిీ, నటిలో ప్రుగుత్త, ప్రయతనాం- అనే
మటాోనిన (surface) చేరి తుదకు వాయువు ద్వవరా సూరే కాాంతి (illumination)
పొాందగలుగుతుాంది. ఈ విధాంగా పదమ చిహనాం మానవుడు స్సధ్యరణ స్త్రాతి నుాంచి ఉననతమైన
చైతనే స్త్రాతిని చేరుకునే మారుపని సూచిసీాంది. (సెపోాంబర్ లోని ఈ భాగాం పునరుమద్రణ)
93

ప్రాణ ఉపనిష్ద్:
आदित्योहवैबाह्ाःप्राणउियत्येषह्ेनंचाक्षषंप्राणमनगह्न
ृ ानः |
पथृ िवयांयािे वतासैषापरुषस्यापानमवस्टभ्यान्तरायिाकाशःससमानोवायवयाानः
అాంతరిక్ష ప్రాణాం రవి. చక్షువులలోని శవస లేక ప్రాణనిన రవి అనుగ్రహిస్సీడు. భూమి లోని దైవీ
శకిీ బయట శవస (అపాన) ను నియాంత్రిసీాంది. రవికి భూమికి మధే ఆకాశము ఈ శవసను
అాంతటా సమానాం (స్సమానే) చేసీాంది. వాయువు విసీరిాంచిన (వాేన) శవస. ఇక్డ ప్రశన
ఏమిటాంటే, ప్రాణము లేక అాంతరిక్ష శకిీ ఏవిధాంగా శర్తరము ఇాంకా ఇాంద్రియాలను
నియాంత్రిసీాంది? జీవులలో ప్రాణము లేక శవస అాంతరిక్ష సూత్రాల ఆధ్యరాంగా పనిచేసీాంది.
రవి, అగిన, అాంతరిక్షాం, వాయువు, ఉష్ణము క్రిాంద అాంతరిక్ష శకిీ ప్రసరిసీాంది. ఇాంకా ఈ
శకుీలను నియాంత్రిాంచే ప్రాణ, అపాన, వాేన, ఉద్వన మరియు సమాన వాయువులుగా వేకిీ
శర్తరాంలో విసీరిస్సీయి. ఈ పాంచ ప్రాణలే శర్తర అాంగాలను నియాంత్రిస్సీయి. వేకిీ శర్తరాంలోని
పాంచ ప్రాణల మీద అాంతరిక్ష ప్రతిరూపాల ప్రభావాం ఉాంట్టాంది. రవి ప్రాణనిన (ప్రాణ), భూమి
విసరజన – పునరుతపతిీ కారేక్రమాలను (అపాన), జీరణ వేవసాను నియాంత్రిాంచే సమాన
వాయువును అాంతరిక్షాం, మొతీాం శర్తరానికి అవసరమయేే శవసను వాేన వాయువు,
త్యజసాను ఉద్వ న వాయువులు నియాంత్రిస్సీయి. ఈ విధాంగా విశవనికి, వేకిీకి అాంటే సూాల
– సూక్ష్మ లేక సమిషిో – వేషిోకి సాంబాంధాం ఉాంట్టాంది.

బయటి వేవసాలోని మూల ధరామలు లేక భూతా (external elements) లను వాటి సాంబాంధత
దేవతల ద్వవరాను, అాంతరగత అవయవాలను (Internal organs) జీవిత శకుీల ద్వవరాను
ప్రాణాం నియాంత్రిసీాంది. వేకిీ యొక్ సూక్ష్మ రూపాం (వేషిో) ను సమిషిో యొక్ సూాల రూపాంగా
నిరాధరిాంచబడిాంది. అాంతరిక్షాంలోని ప్రాణ శకుీలు మనలో విసీరిాంచబడి పనిచేసీననట్టా
పిపపల్లది మహరిు ఉవాచ.

You might also like