You are on page 1of 80

మే 2024

Sree Gayatri

Spiritual and Astrological Online


Monthly free Magazine
శ్రీ గాయత్రి 2

ఆధాయతిమక – జ్యయతిష్ మాస పత్రిక


(తెలుగు – ఆంగా మాధయమం )

సంపుటి-7 సంచిక-5 ఈ సంచికలో


చైత్ర కృ.అష్టమి నంచి వైశాఖ కృ అష్టమి భగవత్సాక్షాత్సార్ం – CHSR 10
సందర్య లహరి – 29 – గరిమెళ్ళ స. మూ 12
సనాతన ధర్మ పరిష్త్- కర్మ స్త్రద్థంతం చాలా కఠినమైనది SVR 16
కసలాయ సుప్రజా రామా.చంద్రశేఖర్ 17
శ్రీ కృష్ణ గాయత్రీ మందిర్ం శ్రీచక్ర నవావర్ణ అర్ిన – గరిమెళ్ళ 22
శ్రీ చొకానాథస్వవమి దేవాలయం – RPM 26
ప్రచుర్ణ – “శ్రీ గాయత్రి” సంగీత భక్తీ స్వమ్రాజ్యం – చీమలపాటి 31
పితృ దేవతలు - డా. కె. యన్. సుధా.. 33
సంపాదకతవం
ఆళ్వవరుల దివయ చరిత్రము – 4-క్తడాంబి 38

డా. వి. యన్. శాస్త్రి స్వధకా మేలుకో – భార్గవ శర్మ


పోతన గారి శ్రీరామ చరిత్రము-విస్వా..
41
43
గాలవ మహరిి – భువనేశవరి 46
సహకార్ం
సుందర్ కాండము – గొట్టటముకాల 52
జె.వంకటాచలపతి శత్సక్షి అవత్సర్ం కథ.- ఫణిశర్మ 55
ఉదయ్ కార్తీక్ పప్పు భాగవత్సంతర్గత నర్కలోక వర్ణన-సేకర్ణ 58
ఫ్లాట్ నం.04, జాస్త్రమన్ టవర్, ఎల్ & టి - వివేక చూడామణిలో.. మణికంఠ 61
శేర్తన్ కంటీ, గచిిబౌలి, హైదరాబాద్ –500032 రామకోటి విశిష్టత – చక్రాల 66
తెలంగాణ – ఇండియా కంద్రము-కోణము ల .. త్సడిపత్రి 70
భావ- కార్కత్సవలు- శ్రీగాయత్రి 74
శంకర్ భగవత్సాదుల.. - డా. వి. యన్. 77
3
ఆధాయతిమక – జ్యయతిష్ మాస పత్రిక
(తెలుగు – ఆంగా మాధయమం

శుభాకాంక్షలు
శ్రీ గాయత్రి పాఠక మహశయు లందరికీ, శ్రీ గాయత్రి పత్రిక వాయసకర్ీ లందరికీ,
ఇతర్ గ్రూప్ లలో పత్రికన చదువుతునన సభుయలందరికీ, ఆ గ్రూప్ అడిమన్ లందరికీ,
జ్యభార్తి, అక్షర్ కోటి గాయత్రి పీఠం
గ్రూప్ ల ద్వరా
నిస్వాార్థంగా దేశహితం కోరి నితయం
శ్రద్ాసక్తీలతో ధాయన-జ్ప, యాగ-హోమాలు నిర్వహిసుీనన వార్ందరికీ

వరాహ – నృస్త్రంహ జ్యంతి


శుభాకాంక్షలు
శ్రీ గాయత్రి
ఆధాయతిమక-జ్యయతిష్ ఆన్లన్
ా ఉచిత
మాస పత్రిక
4

శ్రీ గాయత్రి
ఆధాయతిమక - జ్యయతిష్ మాస పత్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధాయతిమక – జ్యయతిష్ మాస పత్రిక
సంపాదక వర్గం

బ్రహమశ్రీ సవిత్సల శ్రీ చక్ర భాసార్ రావు, గాయత్రీ ఉపాసక్తలు ,


వయవస్వథపక్తలు – అధయక్షులు -- అక్షర్కోటి గాయత్రీ శ్రీ చక్ర పీఠం ,
గౌతమీ ఘాట్, రాజ్మండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస పత్రిక సలహా సంఘ అధయక్షులు
సెల్: 99497 39799 - 9849461871

Dr. V.N. Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A -PhD Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com, (CAIIB) Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-Vastu Monthly
Magazine, Hyderabad.
Executive Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE
KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8712101705
5

సాందన: మే 2024

01 చీమలపాటి సూర్యనారాయణ: 94408 89158: శ్రీ వి.ఎన్. శాస్త్రిగారి సంపాదకీయం సనాతనధర్మం పటా
మన బాధయతన మర్లా గురుీచేస్త్రంది. భార్గవశర్మగారి " పలుపుత్సడు " బావుంది. అమమవారిని "
పాశహస్వీ (810), పాశహంత్రీ (811)" అని పూజిస్వీం. మన పలుపుత్సడు అమమవారి చేతిలోనే ఉంట్టంది.
మనం అమమవారి పాద్లన ఆశ్రయిసేీ మన శ్రేయసుాని దృష్టటలో పెట్టటక్తని పలుపుత్సడు ఎప్పుడు కటాటలో
ఎప్పుడు విపాాలో అమమవారు చూసుక్తంటారు. అవాయజ్కరుణామూరిీ. జ్యం వేంకటాచలపతిగారి "
నర్మద్ పుష్ారాలు " సందర్భోచితంగా, వివర్ణాతమకంగా ఉంది - అంతయ పుష్ారాలు ఒకా గోద్వరినదిక
ఉననట్టా తెలుసూీంది. గరిమెళ్ళ సతయనారాయణమూరిీ గారి సందర్యలహరి శ్లాకం వివర్ణ అమమవారి లాగే
సుందర్ంగా ఉంది, క్తాపీంగా " పర్దేవత్సర్ాణమసుీ " అనక్తంటే కర్మఫలాలన్నన అమమవారిక చందుత్సయి.
దేవీద్సశర్మగారి " సుీతో మయా వర్ద్ వేదమాత్స " గాయత్రీ ప్రస్వథనం ప్రార్థన (సంధాయవందనం)" ని
గురుీచేస్త్రంది. భువనేశవరిగారి " సంగీత భక్తీ స్వమ్రాజ్యం " లో వివర్ణ అదుోతం. అమమవారు " వయకాీవయకీ (
వయకీ+అవయకీ ) సవరూపిణి . పిఎమ్ మోడీ గారి జాతకపరిశీలన ( వివిధ పదాతులలో ) బాగుంది. సంచిక లోని
విష్యాలన్నన సనాతనధర్మ విశిష్టతని పునరుద్ాటించాయి. శుభం భూయాత్
02 యన్.కామరాజు:9966287161: ఉగాది పర్మార్థము, ప్రావిరాోవము, ఉగాది పచిడి
ఆంతర్యము,భార్తీయుల అందరిన్న సంఘటితం గా నడిపే సనాతన ధరామనిన, క్తల,మత, వర్గ భేద్లతో
వారి వారి స్వవర్థం కోసం ఛినాన భిననం చేయక్తండా కాపాడుకోవలస్త్రన ఆవశయకతన వివరించిన
డా.శాస్త్రిగారి సంపాదకీయం చాలా సూూరిీద్యకం. 2).నర్మద్నది పుష్ారాలు గూరిి, నర్మద్నది
ప్రావాహిక ప్రదేశాలు గూరిి సవివర్ంగా తెలియ చేస్త్రన వంకటాచపతి గారిా ధనయవాదములు. 3)భార్తీయ
' సంసృతి సంసృతం ల అవినావ సంబంధం గూరిి సోద్ హర్ణగా వివరించిన సూర్యనారాయణ గారు
అభివందన్నయులు. 4) శ్రీనివాస, గోవింద, వేంకటేశ నామముల పర్మార్థం గూరిి ష్ణ్మమఖ శర్మ గారు
ఇచిిన వివర్ణన సేకరించిన పేరి గోపాల కృష్ణ గారిాధనయవాద్లు. 5) ప్రతీ స్వధక్తడు తన మెడక్త ఏ
పలుపుత్సడు లేకపోయినా, వుననట్టా ఎలా భ్రమలో బాధ పడుతూ వుంటార్భ సోద్హర్ణంగా తన పలుపు
త్సడులో వివరించిన భార్గవ శర్మ గారిక్త నమో వాకములు.
03 స్వహితీప్రియ (వి.రా.లిం.రా):9490195303: ఏప్రియల్ న్ల సంపాదకీయం నండి రాశి ఫలాల వర్కూ
సంచిక మొతీం సరావంగసుందర్ంగా వలువడింది. నర్మద్నది పుష్ారాలు వాయసంలో ఎన్ననఆసక్తీ కర్
6

విశేషాలన అందించారు. ఇంకా సేకర్ణ వాయస్వలైన “సుీతో మయా వర్ద్”..,భార్తీయ


సంసృతి..సంసృతం, నిత్సయనేవష్ణ, భగవంతుడు మనక్త ఎందుక్త కనబడడు.వంటివి మమమలిన
ఆలోచింప జేశాయి.క్తండలేశవర్ క్షేత్రం,పలుపుత్సడు వాయస్వలు ఎన్నన విశేషాలన అందించాయి.సంగీత
భక్తీ స్వమ్రాజ్యం లో అననమయయ - కీర్ీన లోాని భావానిన చాలా విపులంగా వాయసకర్ీ వివరించారు. ఇక రాశి
ఫలాలపై త్రిమూరుీలైన జ్యయతిష్ విశార్దుల వాయస్వలు చాలా బాగా క్తదిరాయి.ముఖయంగా శాస్త్రి గారి
వాయసంలో Trine అసెాక్ట అనన కొతీ విష్యాన్నన ప్రస్వథవించడం కొతీగా ఉంది. అలాగే వారి మోడీ గారి
జాతక పరిశీలనలో ప్రస్వీవించిన న్నచభంగ రాజ్యోగం, ఆతమ కార్క,-ఆమాతయ కార్క గ్రహ ప్రభావాలు
చాలా ఆసక్తీ ద్యకంగా ఉనానయి. కాన్న ఉభయ తెలుగు రాష్ట్రాలోాని (విడివిడిగా)
సంక్షేమ,సంక్షోభ,అభివృదిా పర్మైన విష్యాలన అసలు సూచయం గా కూడా ప్రస్వీవించలేదు. రాబోయే
సంచికలోా రావచిని భావిసుీనానన..
04 Dr.K.N.Sudhakara Rao:7207612871: Our beloved E-Gayatri attractive colourful
cover page with Lord Anjaneya Swamy is very good and appropriate in connection
with Lord's Janmadina Mahotsavam during this month.
The astrological article(s) covering predictions by Sri Kottuvada Satya Rajeswara Rao
garu and Dr.V.N.Sastry, Ph.D., are very informative and their predictions during the
Sri Krodhi nama Samvatsara useful to almost all types of persons engaged in various
activities and country 's predictions. Congratulations to both the writers.
Transit of planets during this Krodhi nama Samvatsara (2024) is useful to astrologers
and practitioners.
The article (s) Narmada Pushkaralu, Sri J.V.Chalapathi garu, Bhagavanthudu
Manaku Yenduku Kanapaduta Ledu, Palupu Thadu by Sri Bhargava Sarma Garu are
highlights of our magazine and congratulations to the above writers.
Subham bhuyath
7

క్రోధి నామ సంవతార్ం లో జ్రుగబోయే కొనిన ఆధాయతిమక – జ్యయతిష్ విష్యాలు


గమనించండి:
ఉతీరాయన పుణయకాలము 15-01-2024 సోమవార్ం మకర్ సంక్రాంతి నంచి
15-07-2024 సోమవార్ం వర్క్త
చైత్ర మాసం: 09-04-2024 నంచి 08-05-2024 వర్క్త
వైశాఖ మాసం: 09-05-2024 నంచి 06-06-2024 వర్క్త
శుక్ర మూఢము: 28-04-2024 నంచి 11-07-02024 తిరిగి
18-03-2025 నంచి 28-03-2025 వర్క్త
గురు మూఢము 03-05-2024 నంచి 02-06-2024 వర్క్త
ఈ పై విష్యాలన సూచనా మాత్రంగా గ్రహించండి. మరింత లోతయిన విష్యాలన ఎపాటి
కప్పుడు తెలుపగలము. గురు మౌఢయము, శుక్ర మౌఢయము శూనయ మాసములు, మౌఢయము
లందు తర్ాణ, జ్ప హోమాది శాంతులు తపా ఇతర్ శుభ కార్యములు చేయరాదు.

మూఢమి లేక మౌఢయము

సూరుయడు చాలా కాంతివంతంగా యుండడం వలన తన దగగర్క్త వచిిన ఏ గ్రహమైనా


భూమి నంచి చూచినప్పుడు కనబడకపోవడం (కాంతి విహీనం కావడం) జ్రుగుతుంది.
దీనినే మూఢము (Combuston లేక heliacal setting) అని అంటారు. సూరుయని నంచి
ఏ గ్రహము ఎంత రేఖంశ దూర్ం (longitudinal distance) లో యుంటే మూఢము
ఏర్ాడుతుందో చూద్దం. చంద్రుడు:12; క్తజుడు:17; బుధుడు:13; గురువు:11;
శుక్రుడు:09; శని: 15 (డిగ్రీలు) . గ్రహాలు వక్రంచి నప్పుడు, ఈ దూరాల విష్యంలోన
భినానభిప్రాయాలు ఉనానయి. మూఢంలో ననన గ్రహం తన సహజ్ కార్కత్సవలన
కోలోాతుంది.
.. శ్రీ గాయత్రి
8

लौकििानाां कि साधूनाां, अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पुनराद्यानाां, वाचमर्थोsनुधावकर् ।।
(భవభూతి కృత ఉతీర్రామచరితం)

లౌక్తక్తలయిన సతుారుష్ణలు భావప్రకటననిమితీం భాష్నపయోగిస్వీరు.


కాన్న మహరుిలమాటన భావం అనసరిసుీంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సంపాదకీయం:

గేయం గీత్స నామ సహస్రం - ధ్యయయం శ్రీపతి రూపమజ్స్రం |


నేయం సజ్జన సంగే చితీం - ధ్యయయం దీనజ్నాయ చ వితీం ||భజ్ గోవిందం-27||
భగవదీగత, విష్ణణ సహస్రనామాలన గానం చయాయలి. ఎలాప్పుడూ శ్రీ మహావిష్ణణవు యొకా రూపానిన
ధాయనించాలి. సజ్జన స్వంగతయంలో మనసుని నడపాలి. దీనలైన వారిక్త ధనానిన ద్నం చయాయలి. శ్రీ
ఆది శంకరుల ఈ బోధనక్త కాల దోష్ం లేదంటారు శ్రీ భార్తీ తీర్థ స్వవమి. ఎపాటికీ సతయం.
స్వర్వభౌముడైనా, శ్రీమంతుడయినా, పండితుడయినా ఎవర్యినా కూడా వినయంగా వుంటేనే
శ్రేయసుా. ఇందులో ఎవర్యినా అగినని ముట్టటక్తంటే చేయి కాలక మానదు. అలాాగే అహంకార్ంతో
అకార్యములన చేసేీ వారిక్త పతనం తపాదు. ఈ బోధన వేద విదితమైనది. ఇది రండు విధాలు. కవల
కర్మలు కొనిన. విద్యసహితమైనవి కొనిన. ఈ రండవజాతి కర్మలక ఉపాసనలని పేరు. ఉపాసన అంటే
శాసిము చపిాన ఒక ఆలంబనానిన పట్టటకొని ద్నిమీద మనసుా లగన౦చేస్త్ర మరి యొక చింత లేక్తండా
ద్నినే చింతిసూీ పోవటం. ఇది కవల కర్మ కనాన ఎక్తావ ఫలితమిసుీంది స్వధక్తడిక్త. ఆధాయతిమక
జీవితంలో ఇది అతుయననతమైన ప్రయాణం. మనిష్ట ప్రయాణం బయటక్త కాదు. లోపలక్త జ్ర్గాలి.
యాత్ర అనేది బయట కాదు. అంతరాయత్రన మనిష్ట చయాయలి. ప్రపంచమంత్స మనిష్ట తిరిగినా చివర్క్త
ఆధాయతిమకంగా ఏమీ స్వధించలేడు. అదే తనలోనిక్త త్సన (అంతర్ యానం) ప్రయాణం చేసేీ ఉనన
9

గదిలో నంచి కదలక్తండా జాానానిన పందవచుి. పూర్వ కాలంలో మహరుిలు దేశాలు పట్టటక్తని
ఎప్పుడూ తిర్గలేదు. ఒకచోట స్త్రథర్ంగా కూచుని తపసుా చేశారు. తపసుా అంటేనే ధాయనం . ధాయనం
ద్వరానే జాానస్త్రదిాని పంద్రు.
కాన్న, ధాయనానిక్త నిలకడ అవసర్ం. ఆ పిదప ఏకాగ్రత కావాలి. మనసుా ఒక విధంగా వినేది కాదు.
మనసుక్త శర్తరావసరాల మీదే దృష్టట ఉంట్టంది. అపాటిక్త భౌతిక జీవిత్సనిక (Material Life)
ప్రాధానయత. మనసున వనకక్త త్రిపాగలిగితే ఆతమ దర్శనం. ఆధాయతిమక జీవితం (Spiritual Life).
ద్నిక అభాయసం కావాలంట్టనానడు శ్రీకృష్ణ పర్మాతమ.
“అభ్యాస యోగ యుక్తేన చేతసా నానాగామినా I
పరమం పురుషం దివ్ాం యాతి పార్థానుచంతయన్ I (అక్షరపర్బ్రహ్మయోగము-8)
అభాయసముగూడ ఒక యోగముగా గురిీంచబడింది. అభాయసము వలననే సతాంకలాము, దైవ విచార్ణ
అననవి క్తదురుకొంటాయి. చితీము అతి చంచలమైనది, కనక ద్నిని నిగ్రహించి ప్రాపంచిక
విష్యములనండి మర్లిి, దైవమునందే కంద్రీకృతము చేయాలి. ఆతమన (పర్మాతమ) గురించి గురుీ
కొచిినప్పుడు మాత్రమే కాక మర్ల మర్ల చింతన చేయాలని చపాబడింది. అలా చింతన చేసేీ
సర్వజుాడు , దివయ పురుష్ణడు అయిన పర్మాతమనే చేరున.
“యదేవ విదయయా కర్భతి శ్రదాయో పనిష్ద్ తదేవ వీర్య వతీర్ం భవతి” అంట్టననది,
ఛందోగోయపనిష్తుీ. అజాానంతో చేస్త్రన ద్నికంటే జాానంతో చేస్త్రన ద్ని కాధికయము౦డకపోదు.
కాబటిట ఉపాసన మామూలు కర్మకనాన శక్తీమంతమైనది. దీనిని దేవతోపాసన అంటారు.
దేవత్సమూరుీలన మనసుాతో ధాయనిసూీ మంత్రపూర్వకంగా హోమాది కర్మలు నిర్వరిీంచటం
దేవతోపాసన.
ఇప్పుడే, ఇకాడే కొంత మారుా అవసర్ం. వయక్తీగతం కంటే సమాజ్ శ్రేయసుాని కూడా దృష్టటలో
పెట్టటకోవాలి. ఎందుకంటే తన శ్రేయసుా సమాజ్ శ్రేయసుాతో ముడిబడి ఉంది. సమాజ్ం అంత్స
సజ్జనలతో నిండాలి. అలా పాట్టబడడం కూడా మన బాధయతే. ఈ ప్రయతనమే శంకరుల బోధ అనాన
దీనిక్త కాలదోష్ం లేదని శ్రీ భార్తీతీర్థ స్వవమి అనానరు.

డా. వి. యన్. శాస్త్రి, మానేజింగ్ ఎడిటర్


10

భగవత్సాక్షాత్సార్ం
సేకర్ణ:CH S R

ఈ సకల చరాచర్సృష్టటక్త కార్ణభూతమైన వాడు, సమసీ జీవుల ఉతాతిీక్త మూలకార్ణమైన వాడు ఆ


సరేవశవరుడు ఒకాడే. దీనిని విశవస్త్రంచి సేవించినవారు ఆయన అపార్కరుణక్త పాత్రులవుత్సరు.
నమమకం అనే పునాది మీద భక్తీ అనే భవంతిని ఎంతయిన పెంచుక్తంటూపోవచుి. భకీవతాలుడు
అయిన ఆ భగవానడు ఆరిీతో పిలిచిన వారి చంతక్త
పరుగున వచిి తీర్త్సడు. నమమకంతో నారాయణ
నామానిన సమరించిన ప్రహాాదుని తరింపచేయాటానిక్త
ఉగ్రనర్స్త్రంహమూరిీగా సీంభం నంచి వలువడాాడు.
భక్తీలలో అగ్రగణ్మయడైన ఆంజ్నేయుని
హృదయంలోనే కొలువు తీరాడు శ్రీరామచంద్రుడు.
ఆర్ీత్రాణ పరాయణ్మడైన ఆ భగవానడు భక్తీల
మొర్నాలక్తంచి వారిని సంర్క్షించడానిక్త
ఉననపళ్ంగా ఆఘమేఘాల మీద పరుగులిడి వస్వీడు
అనడానిక్త మనక్త గజేంద్రమోక్ష ఘటటం చకాని త్సరాాణం. మనక్త సంకట పరిస్త్రథతులు ఎదురై
దిక్తాతోచని స్త్రథతిలో దేవుడా! న్నదేభార్ం అననప్పుడు ఏదో ఒకర్కంగా మన సమసయక్త పరిషాార్ం
లభించి తీరుతుంది. నిసాహాయస్త్రథతిలో భగవంతునిపై భార్ం వేస్త్ర, చేతులు జ్యడించి నమసారిసేీ, దైవం
మానష్రూపేణ, అననట్టా వననంటే ఉండి ఆపదల నండి గట్టటక్తాంచేది ఆ దేవదేవుడే. ఈ సత్సయనిన మనం
గ్రహించలేనంత అజాానంలో ఉంటాం. కషాటలు తొలగిపోయి సుఖలు వచిిన సమయంలో ఆ దేవుని
విసమరిస్వీరు. సుఖదుుఃఖలన సమానంగా చూసేవాడు దుుఃఖంచనివాడు, కోరికలు లేనివాడు,
శుభాలన, అశుభాలన పరితయజించిన వాడు నా భక్తీడు అనానడు గీత్సచారుయడు.
కలిగియుగంలో మానవులక్త భగవంతుని దరిశంచుక్తనే అదృష్టం లేదని, ఆయన్వరికీ కనిపించడు అని
చాలామంది భావిసూీ ఉంటారు. కాని ఏకాలానిక్త తగినట్టాగా ఆకాలంలో భక్తీలన భగవంతుడు
అనగ్రహిసూీనే ఉంటాడు. సర్వకాల సరావవసథలలోన మనలన కంటిక్త రపాలా కాపాడటంలో ఆ
11

పర్మేశవరుడు నిమగనమై ఉంటాడు. కాని ద్నిని పెడచవిన పెటిటన వారు దురామర్గపు పనలు చేస్త్ర
ఇకాటా పాలవుతూ ఉంటారు. తెలుసుక్తనన వారు జాగ్రతీ పడి సనామర్గంలో పయనిస్వీరు. చితీశుదిాతో
చేసే పనిపటా అక్తంఠిత దీక్ష కలిగిన వారు పనిలో కూడా పర్మేశవరుని దరిశంచగలుగుత్సరు.
నిర్మలమైన అంతుఃకర్ణ కలిగి ఉననవారు భగవంతుని అనగ్రహానిక్త పాత్రులవుత్సరు. సతయంలోన,
ధర్మంలోన, శీలంలోన న్నతిలోన, నిజాయితీలోన, నాయయంలో, ప్రేమలో పస్త్రపిలాల బోస్త్రనవువలోా,
ఆపననలన ఆదుకొనే అమృత హస్వీలోా ఇలా భగవంతుడు అంతటా ఉనానడు. పరిపూర్ణమైన
నిశిలమైన భక్తీతో ధాయనిసేీ మనక్త ఆ భగవంతుని స్వక్షాత్సార్ం తపాక్తండా ఏదో ఒక రూపంలో
లభిసుీంది.
మంచి వాయస్వలన శ్రీ గాయత్రి పత్రిక ద్వరా సమాజ్ంలో అందరికీ అందివావలని మన ఆకాంక్ష.
ఇందుక్త మీ అందరినంచి ఆశిసుీననది ప్రతి ఒకారూ 10 మందిక్త తక్తావ కాక్తండా సభుయలన
చేరిాంచడం. వార్ందరి తోటి మీరు మన పత్రిక న పంచుకోవడం (షేర్ చేయడం) . పత్రిక లోని
వాయస్వల మీద అభిప్రాయాలన సాందన ద్వరా వయకీీకరించడం.

డా. వి. యన్. శాస్త్రి, మానేజింగ్ ఎడిటర్

శ్రీ గాయత్రి పత్రికన అనేకమంది కంపూయటర్ తో బాట్ట లాప్ టాప్ లోనూ ఇంకా టాబ్లాట్ా లోనూ
సులువుగా చదువుతుననట్టా తెలుసోీంది. మిగిలన వారు మొబైలు లోనూ చదువుతునానరు.
కొంతమంది సూచించినట్టా మొబైలులో చదవడం కొంత కష్టమే.. మొబైలు లో కూడా సులువుగా
చదవడానిక్త మార్గం ఉంది. అది అందరికీ తెలుసుననదే. మొబైలు న అడాంగా త్రిపిాతే ఫుల్ స్క్రీన్
(full screen) వసుీంది. దీనిక్త ఒక ఆపిన్ button ఉంది. కొనిన మొబయిల్ా లో Auto Rotation
అని కొనిన మొబయిల్ా లో Landscape Orientation (horizontal) అని, కొనిన మొబయిల్ా
లో Screen Auto Rotate అని ఇలా వివిధ నామాలతో సూచించబడుతుంది. మీ మీ మొబైలున
పై ఆపిన్ లోనిక్త మారుిక్తంటే పత్రికన చదవడం సులువవుతుంది .

డా. వి. యన్. శాస్త్రి, మానేజింగ్ ఎడిటర్


12

సందర్య లహరి – 29
ప్రథమ భ్యగము - ఆనంద లహ్రి
గరిమెళ్ళ సతయనారాయణ మూరిీ: 93463 34136
శ్లా : సుధామపాయస్వవదయ ప్రతి-భయ-జ్రామృతుయ-హరిణం
విపదయంతే విశేవ విధి-శతమఖద్య దివిష్దుః |
కరాళ్ం యత్ క్షేవళ్ం కబళిత వతుః కాలకలనా
న శంభోసీనూమలం తవ జ్నని త్సటంక మహిమా || 28 ||
అ : అమామ ! భయానిన కలుగజేసే ముసలితనానిన, మర్ణానిన దూర్ం చేసే అమృత్సనిన, త్రాగి కూడా
బ్రహ్మంద్రాదులు, ఇతర్ దేవతలు ప్రళ్య కాలంలో నశించిపోతునానరు. మృతుయ సదృశమైన మహా
భయంకర్మైన కాలకూట విష్మున కబళించిన న్న భర్ీ పర్మ శివుడు మాత్రము ప్రళ్యకాలంలో
కూడా మృతుయంజ్యుడై నిలిచి ఉనానడు. కాలధరామనిక్త అతీతుడై ఉనానడు దీనిక్త కార్ణము, జ్నన్న !
న్నవు చవులక్త ధరించిన త్సటంకములే నమామ!
వి : ముందు శ్లాకములలో పార్వతీ పర్మేశవరులయొకా
శాశవతతీాము, సచిిద్నంద తతీాము ప్రస్వీవించ బడిన తరువాత
ప్రసుీత శ్లాకంలో మృతుయంజ్య తతీాం, అమృత తతీాం వలాడి
అవుతోంది. అమమ అంటే అమృత సవరూపిణి. అమృతతీాం అంటే
ఎననడూ నాశము లేనట్టవంటి స్త్రథతి. ఈ శ్లాకంలో జ్గనామత యొకా
త్సటంకముల మహిమన తెలిపారు శంకరులు. అమృతం త్రాగిన
దేవతలు నశిస్వీరు కాన్న గర్ళ్ము మ్రంగిన శివుడు మాత్రం అమమ త్సటంకముల మహిమతో కాల
ధర్మం పందలేదు. ‘సుధామపాయస్వవదయ ప్రతి-భయ-జ్రా మృతుయ-హరిణం’
జ్రా అనగా ముసలితనము, మృతుయ అంటే మర్ణము. అవి ఎంతవారిలోనైనా భయానిన
కలుగజేస్వీయి. అందరు భయపడేది, రాకూడదని కోరుక్తనేది ఈ రండింటినే. అంత భయంకర్మైన
వార్ాకాయనిన, మర్ణానిన హరించేది అమృతం. అమృతం త్రాగిన దేవతలక్త జ్రామృతుయవులు ఉండవు
అంటారు. ‘విపదయంతే విశేవ విధి-శతమఖద్య దివిష్దుః’
13

దేవతలందరూ అమృతం పానం చేశారు కాబటిట ఎక్తావ కాలం ఉండగలిగారు. వారు కాలానిక్త బదుాలే
కాన్న శాశవతులు మాత్రం కారు. ఎలా కాలము ఉండలేరు. అమృత పానం చేస్త్రనా వారు విపతుీలక్త
లోనౌతునానరు. ప్రళ్య కాలంలో విశవమంత్స లయమైనప్పుడు, దేవతలందరు కూడా కాల గర్ోంలో
కలిస్త్రపోతునానరు. 'విశేవ దివిష్దుః' సమసీ దేవతలు, 'విధి శత మఖద్యుః' విధి అంటే బ్రహమ,
శతమఖుడు అంటే ఇంద్రుడు బ్రహ్మంద్రాదులందరు కూడా ఎంత అమృతము త్సగితే ఏమి లాభము !
అమామ ప్రళ్యకాలం వచిినపుడు ఈ దేవతలందరు 'విపదయంతే' నశిసుీనానరు. అమృతం త్సగిన
దేవతలందరు నశించిపోతునానరు, కాన్న, విష్ం త్రాగిన న్న భర్ీ మాత్రం హాయిగా ఉననడమామ.
‘కరాళ్ం యత్ క్షేవళ్ం కబళిత వతుః కాలకలనా న శంభో:’
'కరాళ్ం యత్ క్షేవళ్ం' అంటే భీకర్మైన విషానిన ' కబళితవతుః' అంటే మింగేశాడు ఈశవరుడు. అది
హాలాహలం. క్షీర్ స్వగర్ మథనంలో పుటిటన విష్ంతో పాట్టగా, వాసుక్త త్సడుగా మందర్ పర్వత్సనిన
మథంచినప్పుడు ఒరిపిడిక్త త్సళ్లేక వాసుక్త న్నటినండి వలువడిన విష్కీలలు కూడా కలస్త్రనది అదే
హాలాహలమయియంది. ఆ విష్ ప్రభావానిక్త జ్గతీంత్స సంక్షోభం చందింది. సమసీ ప్రపంచం
తలాడిలిాపోయింది. శివుడు లోకబాంధవుడు ఆర్ీ త్రాణ పరాయణ్మడు. పరిస్త్రథతి గమనించాడు. అంతటి
భయంకర్ విషానిన ఉండగా చుటిట మ్రంగివేశాడు.
అలా విషానిన మింగిన ఆయనకూడా 'కాలకలనా న శంభో' ఆయనక్త కాలకలనము లేదు. కాలముచే
నియమము ఇతర్ దేవతలక్త ఉననది గాని శివునక్త లేదు. మానవుని రపాపాట్టలో కొనిన వేల జీవులు
నశించి పోత్సయి. స్వక్షాత్ సృష్టటకర్ీ బ్రహమ రపాపాట్ట వేసేలోపల దేవతలందరు నశించిపోత్సరు.
ఇలాటి బ్రహమలు అమమవారి రపాపాట్ట లోపల ఎందరు పోత్సర్భ తెలియదు. అందుక అమమవారు
రపాపాట్ట వేయక్తండా చూసూీ ఉంట్టంది. ప్రపంచంలో చరాచర్ జీవరాసులు మిగలాలి అంటే ఆమె
రపా పడకూడదు. కనక అమమ రపాపాట్ట లేక్తండా ప్రపంచానిన గమనిసోీంది. కనరపా వేయక్తండా
కాచుక్తంటంది తలిా. ఆవిడ కననలు కాల నిరేణతలైన సూర్య చంద్రులే.
‘తనూమలం తవ జ్నని త్సటంక మహిమా’
మరి ఇంతమంది పోతునాన అమమవారి సభాగయం సద్శివుడు మాత్రం క్షేమంగా ఉనానడు. పోన్న
ఆయనేమనాన అమృతం త్రాగాడా అంటే అదీ లేదు, విష్ం మ్రంగాడు. శివుడు మాత్రం ఎందువలా నిలిచి
ఉండగలిగాడు అంటే అది ఆయన గొపాతనం కాదమామ 'తవ జ్నని త్సటంక మహిమ'. ఏవిధంగా
వచిింది ఆ గొపాతనం అంటే స్క్రిక్త మంగళ్కర్మైన వసుీవులు కొనిన ఉనానయి, అవి మంగళ్ సూత్రము,
14

చవికమమలు, ఈ రండు కూడా మంగళ్ము కలిగించే వసుీవుల క్రందే లెకా. చవికమమలు, త్సళి బొట్టట,
గాజులు, మట్టటలు, పసుపు క్తంకాలు. ఈ ఐదు ఎవరిక్త ఉంటాయో, వాటిని ఎవరు ధరిస్వీర్భ, వాళ్ాక్త
ఐదవ తనముంట్టందని చపాీరు. వారు ఐదువలు, అట్టవంటి వారిని ముతెలీదువ అంటారు.
అమమ మంగళ్ గౌరి, పెదద ముతెలీదువ. పెళిా అయేయముందు గౌర్త పూజ్ ముతెలీదువ తనం కోసం చేస్వీరు.
'సువాస్త్రనయర్ిన ప్రీత్స' అయిన ఆ తలిాని కన్నపిలాలు అరిిసేీ, ఆవిడ 'సువాస్త్రనయర్ిన ప్రీత్స' కనక
అనగ్రహించి తొందర్గా సువాస్త్రని గా చేసేసుీంది. సువాస్త్రనలు అరిిసేీ ఎప్పుడూ సువాస్త్రని గా
ఉంచుతుంది. 'సర్వ మంగళ్ మాంగలేయ శివే సరావర్థ స్వధిక' ఆవిడ మంగళ్ సవరూపిణి. అందుక
మాంగలయ చిహనములు ధరించింది. మంగళ్తవం ఎంత గొపాదంటే వాళ్ళ ఆయనక్త మృతుయవు
లేక్తండా పోయింది.
ఇదే భావానిన పోతన గారు కూడా చపాారు 'మ్రంగెడి వాడు విభుండని మ్రంగెడిది గర్ళ్మనియు
మేలని ప్రజ్క్తన్, మ్రంగమనియె సర్వమంగళ్ మంగళ్ సూత్రముమ న్ంత మది నమిమనదో'. ఆయన
విష్ం మ్రంగుతుంటే మ్రంగమననదిట. ప్రపంచానిక్త ప్రమాదం జ్ర్గకూడదు అననది ఆవిడ ఉదేదశయం అది
లోకోతీర్ం. మరి శివునక్త హాలాహలం విష్ము కాద్! అంటే అమమ శివుడు మృతుయంజ్యుడు అని
పలిక్తంది. తన మంగళ్ సూత్రం చాలా గటిటదని చాటింది. 'తవ జ్నని త్సటంక మహిమా' ఆ గొపాదనం
న్న త్సటంక మహిమ తల్లా. త్సటంకాలు మంగళ్ కర్ చిహానలలో ఒకటి కాబటిట చపాారు. మంగళ్ కర్
చిహానలలో ఏది చపిానా ఒకటే. అమమ ధరించిన ఐదూ గటిటగా ఉనానయి అనానరు శంకరులు .
మంగళ్కార్కములైన ఆ వసుీవులు ఐదింటిని ధరిసుీనన స్క్రిలు అమమవారిని అనసరిసుీనానరు. అమమ
మహా పతివ్రత, ఆమె పాతివ్రతయమే అనినంటికీ మించినది. అదే శివునక్త మర్ణము సంభవించక్తండా
కాపాడుతోంది. స్క్రిలు త్సటంకములు ధరిసేీ వారి భర్ీలక్త ఆయుర్వృదిా అవుతుందట. లలితలో
చపిానట్టా అమమ 'కాలహంత్రీ' మృతుయవున పోగొడుతుంది. అమమ 'కామేశవర్ ప్రాణ నాడీ' అందుచేతనే
విష్ం త్రాగినా శివుడు చక్తా చదర్లేదు. అయయవారిక్త కాలకలనము లేదు. సృష్టటలో అందరు కాలబదుాలే
కాన్న కాలానిక్త లంగని వాడు పర్మేశవరుడు. ఆయన పేరే కాల కాలుడు, మహాకాలుడు. కాల
కలనము లేనివాడు శంభుడు.
లలిత్స స్వహస్రంలో 'త్సటంక యుగళీ భూత తపన్నడుప మండలా' అని అమమవారు సుీతించబడింది.
సూర్య చంద్రులే త్సటంకములుగా కలిగిఉంది అమమ. సూర్యమండలం తపన మండలం కాగా,
15

నక్షత్రములక్త అధిపతి అయిన చంద్రుని మండలం ఉడుప మండలం. కాల గమనం సూర్యచంద్రుల
పైననే ఆధార్పడి ఉంది.
కాలానిన లెక్తాంచే సూర్య చంద్రులిదదరిని త్సటంకాలు గా ధరించింది అమమ. సూర్య చంద్రులు కాలానిక్త
నియామక్తలు. వారిని నియమించి తన చవులక్త ఆభర్ణములుగా పెట్టటకొంది ఆ తలిా. కనక
కాలానిన ఆవిడ నిరేదశిసోీంది. అమమ చప్పు చేతలలో కాల నిరేణతలు సూర్యచంద్రులే ఉనానరు కనక
శివుడు కాలానిక్త ఎలా లంగుత్సడు? అని భావించబడింది. అమమవారిక్త ఉనన త్సటంకాలన
తొలగించే శక్తీ కాలానిక్త లేదు. కాల గమనమునక్త ఆదయంతములు లేవు, అనంత తతీామే కాలము
యొకా లక్షణము. అమమవారి చవులక్త ఉనన త్సటంకములు కూడా ఆదయంతములు లేనివి. అంతే కాదు
ఆకాశము శబద గుణకము, ఆకాశంలో సంచరించు సూర్య చంద్రులు శబదగ్రాహయములైన అమమవారి
కర్ణములక్త ఆభర్ణముగా ఉనానరు. సూర్య చంద్రులు వారి గమనంలో ప్రపంచానిన తిలక్తసుీంటారు.
జీవులు చేయు కర్మలక్త స్వక్షులు. వారు చూస్త్రనవి అమమవారిక్త నివేదిసుీంటారు. అందుక అమమవారి
త్సటంకములయాయరు.
ఇకాడ కాలాతీత తత్సీానిన చపుీనానరు. మూడువందల అర్వై రుతువులు కాలం. ద్నిక్త పైన గల కాల
చక్ర, విశవ చక్ర, దేహ చక్రాలక్త ఆవల అమమ స్త్రథతయై ఉంది. అందుచేత ప్రకాశిసుీనన క్తర్ణాలన్నన
అమమనండే. అమమ క్తర్ణాలక్త ఆధార్ంగా ఉంది, క్తరాణాలక్త అతీతంగా కూడా ఉంది.
ఆవిధంగా పార్వతీ పర్మేశవరు లిరువురు మృతుయంజ్యులు. శాశవతమైన తతీామే అమమ అని ఈ
శ్లాకములో ప్రతిపాదించబడుతోంది. సర్వ దేవ పూజ్య, సర్వ దేవాధిక్తరాలు అయిన తలిా సర్వ
దేవతలన, విశావనిన తన కంటి సైగలతో శాస్త్రంచగల శాశవతురాలు. శివుడు ఏమీ తక్తావ వాడు
కాదు ఆయన మృతుయంజ్యుడు. అంతే కాదు శివ శక్తీలది అభేదయ తతీాం. వారిది విడదీయలేని
రూపం, అభేదయం. అదే శివుణిణ మృతుయంజ్యుణిణ చేస్త్రంది. పార్వతీ పర్మేశవరులిదదరూ అజ్రామరులు,
శాశవతులు. ఈ శ్లాకానిక్త యంత్రం సమ చతుర్స్రం 'ఠం' బీజ్ముతో కూడుక్తననది. శ్లాక పారాయణ
ఫలము స్క్రిలక్త కార్య స్త్రదిా, దీర్ా సుమంగళీతవము, పురుష్ణలక్త అపమృతుయ నివార్ణము అని
చపాబడింది.

అనాయాసేన మర్ణం వినా దైనేయన జీవనం


దేహాంతే తవ స్వయుజ్యం దేహిమే పర్మేశవర్
16

కర్మ స్త్రద్థంతం చాలా కఠినమైనది


(అది ఎవవరికీ అర్థంకాదు)
సేకర్ణ:SVRao: 94404 46066
కర్మ మహాజాానలన కూడా మోసం చేసుీంది "కర్మన"అనభవించాలి ..... నిందిసేీ ప్రయోజ్నం లేదు.
ఒక భార్తీయ ఋష్ట, జీవనమక్తీడు (అసలు పేరు వేంకటరామన్ అయయర్). భగవాన్ ర్మణ మహరిి
పేరుతో ప్రాచుర్యం పంద్డు. ఆతమ స్వక్షాత్సార్ం పందిన
తిరువణాణమలై లోని అరుణాచలేశవర్స్వవమి భక్తీడు.
ర్మణ మహాశయల వారు ప్రతిదినము స్వననం కొర్క్త
నదిక్త పోతుండేవారు. ఆయన వంట కృషాణ అన భక్తీడు
పోయెడివాడు. ఒకనాడు ర్మణ మహాశయులు నదిక్త
పోతుంటే ఉననట్టటండి ,తన వనకననన కృషాణ తో " కృషాణ !
నేన కట్టటక్తనన పంచన కొంచం చించు".అని అనానరు
కృషాణ క్త అర్థం కాలేదు. వారిదదరూ ఒకరి వనక ఒకరు
నడుసూీనే ఉనానరు . ఇంతలో ఒక ఇట్టక వచిి ర్మణ
మహాశయుల కాలివేలు మీద పడినది . కాలి వేలు చితిక్తంది
.ర్కీం కారుతుంది .ఆ ర్కాీనిన ఆపేందుక్త ర్మణ
మహాశయులు పంచన చింపమనానర్ని అర్థం
చేసుక్తనానడు,కృషాణ అప్పుడు గ్రహించాడు,వంటనే ర్మణ మహాశయుల పంచన చింపి, కట్టట కటాటడు
,ఆనకోక్తండా జ్రిగిన ఆ సంఘటనన గురిీంచి ,ర్మణ మహాశయులతో "మహారాజ్ ! ఇట్టక వచిి
మీ కాలివేలు మీద పడుతుందనే విష్యము ముందే మీక్త తెలుసు కద్ ! మరందుక్త ఆ ఇట్టక
దెబబనంచి తప్పుకోలేదు ? " అని ప్రశినంచారు ,అప్పుడు ర్మణ మహాశయులు కృషాణ తో " ఆలా జ్ర్గదు
కృషాణ ! పకాక్త తప్పుకొంటే ,ఎప్పుడో ఒకప్పుడు వడీాతో సహా కర్మన అనభవించాలిాందే ,రుణం ఎంత
తొందర్గా తీరిపోతే అంత మంచింది కద్ ! "అని అనానరు . కర్మ శేషానిన ఎవర్యినా అనభవించ
వలస్త్రందే. అరుణాచలశివ
ఓం శ్రీ అరుణాచల ర్మణాయ నమో నముః
17

కసలాయ సుప్రజా రామా...!


చంద్రశేఖర్, హనమాన్ ఉపాసక్: 89855 63579
మన తెలుగు లోగిళ్లా..."కసలాయ సుప్రజా రామా.." అన... సుప్రభాతంతో మేలాంటాయి.
విశావమిత్రుడు శ్రీ రాముడిని నిద్ర లేపుతూ...
”కసలాయ సుప్రజా రామా! పూరావసంధాయ ప్రవర్ీతే !”
”ఉతిీష్ఠ నర్శారూదల! కర్ీవయం దైవమాహినకం!”
...అంటాడు. అసలు సుప్రభాతం... ఈ శ్లాకంతోనే ఎందుక్త మొదలైంది? అని ఆలోచిసేీ...ఇందులో
మనక్త ఒకటి అర్థమవుతుంది.
"కసలాయ సుప్రజా రామా!". అంటే ఇకాడ రాముడు... అనగా మేలుకోబోయే వయక్తీ... అతడిని
మేలుకొలపాలి. గాఢముగా నిద్ర పోతునన వయక్తీని... ఉననట్టటండి మేలాలపడం ప్రమాదకర్ం.
ఎట్టవంటి వయక్తీ అయినా తన తలిా పేరు విననంతనే... తన దృష్టటని అట్టవైపు త్రిప్పుత్సడు. అందువలా
మొదట తలిా పేరు పలిక్తనారు. అంతే కాక ప్రతయక్ష దైవమైన తలిాని మొదట అతడిక్త గురుీ చేసూీ... తరావత
ఆ మేలోాబోయే వయక్తీ పేరు ("రామా!") అని పిలుసుీనానము. "సుప్రజా" అంటే... మంచి బిడావు అని
అర్థము. తరావత మాత్రమే... "పూరావసంధాయ ప్రవర్ీతే" అంటే…తెలావారుతోంది నాయనా
అంట్టనానరు. అంటే ఇంకా సూరుయడు ఉదయించలేదు... ఉదయించడానిక్త తయారుగా ఉనానడు.
తెలావారు ఝామునే లేవడం ఎంతో మంచిది అని మన అందరికీ తెలుసు. అందుక ఆ సమయానిక
ఇకాడ మేలాలాడం జ్రుగుతోంది. "ఉతిీష్ఠ నర్శారూదలా" అంటే "ఓ మనష్ణలలో పులి లాంటి
వాడా…. లెముమ!" అంట్టనానరు. మనము చూసూీనే ఉంటాము పిలాలన లేపేటప్పుడు...!.“లేవరా
బారడు పదెదక్తానా ఇంకా పడుకొనే ఉనానవు...!” ”పక్తాంటి అబాబయి చూడు! మంచి రాయంక్త
తెచుికొనానడు... నవ్వవ ఉనానవు ఎందుక్త... ”తినడానిక్త.. నిద్రపోయేద్నిక్త ఎప్పుడూ తయారుగా
ఉంటావు!" అంటూ తిడుతూ... లేపుతుంటారు.
అందువలన లేచేటప్పుడే పిలాలు ఒక విధమైన బాధతో లేసుీంటారు. అలాకాక్తండా తన శక్తీ
స్వమరాథాలన గురుీ చేసూీ... ఆతమవిశావస్వనిన నింపుతూ... మేలాలిాతే ఎంతో ఆనందంగా,
ఉత్సాహము తో మేలాంటారు
18

తరావత ఆ ర్భజు ఎంతో ఉత్సాహంగా తమ పనలన చేసుకొంటారు. అందుక ఈ విధంగా


మేలాలాాలని మనక్త నేరుాతునానరు… "కర్ీవయం దైవమాహినకం అంటే ‘న్నక్త దైవంచే విధించబడిన...
అంటే.. న్నవు చేయవలస్త్రన పనలు... (చదువుకోవడం కావచుి లేక ఉదోయగం కావచుి లేక మర్భ
వాయపార్మో, సేదయమో ఏదైనా కావచుి) చేయవలస్త్ర ఉంది!’ అని గురుీచేసుీనానరు.
అందుకని ‘తెలావారుఝామునే లెముమ నాయనా!’ అంటూ ఒక పాజిటివ్ దృకాథానిన కలిగిసూీ
మేలాలాడం చేయాలి. రాముడిని నిమితీముగా చేసుక్తని... సకల జీవరాశులన ఇలా మేలాలుపు
తునానరు అననమాట…! అచుయత్స, అనంత్స, గోవింద్ అనే నామాలలో ఉనన అదుోత మహిమ
* పుణాయతుమలన ర్క్షించుట కొర్క్త, దుష్టవినాశం కొర్క్త, ధర్మసంస్వథపన కొర్క్త
శ్రీమనానరాయణ్మడు ఈ లోకంలో అవతరిసుీ ఉంటానని చపాాడు. భగవనానమాలలో ఎన్నన అదుోత
శక్తీలు ఉనానయి. అదుోత మహిమఉంది. అందునా కొనిన నామాలు మర్త విశిష్టమైనవి. అటిట విశిష్ట
నామాలలో మర్త విశిష్ట నామాలు అచుయత, అనంత, గోవింద అననవి.
* సంధాయవందనం మెెుదలుకొని ఏ వైదిక కర్మ చేస్త్రనా ఓం కశవాయ నముః , నారాయణాయ నముః,
మాధవాయ నముః .... అని ఆచమించి ఆర్ంభిస్వీం.
* క్షీర్స్వగర్ మథన సమయంలో అవతరించిన మహా మహిమానివత పురుష్ణడు శ్రీ ధనవంతరి.
ఆయురేవద వైదయ విదయక్త ఆయనే ప్రథముడు.
* ఈ నామాలన పలకటం అనే మందు చేత సర్వర్భగాలు నశించి తీరుత్సయి.అని శ్రీ ధనవంతరి
ప్రమాణం చేస్త్ర చపాాడు. వైదయవిద్య గురువైన ధనవంతరి వచనం కంటే ఇంకొక ప్రమాణం అవసర్మా"
!.ఇది పర్మ ప్రమాణం. పదమపురాణంలో ఈ నామ మహిమ మికాలి గొపాగా వరిణంచబడింది.
* ఒకనాడు పార్వతీదేవి అడుగగా పర్మశివుడు శ్రీమనానరాయణ్మని ల్లలలన వివరిసుీ, కూరామవత్సర్
సందర్ోంలో క్షీర్స్వగర్మథన గాథ వినిపిసుీ ఇలా అనానరు. పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి
అవతరించింది. దేవతలు, మునలు లక్ష్మీనారాయణ్మని సుీతిసుీనానరు. ఆ సందర్ోంలోనే భయంక
ర్మైన హాలాహలం పాలకడలి నంచి ఉదోవించింది.ఆ హాలాహలం చూస్త్ర దేవతలు ,ద్నవులు
భయపడి తలో దిక్తాక్త పారిపోయారు. పారిపోతునన దేవతలన, ద్నవులన ఆపి, భయపడవదదని
చపిా, ఆ కాలక్తటానిన నేన మ్రంగుత్సనని ధైర్యం చపాాన. అందరు నా పాద్లపై బడి ననన పుజించి
సుీతించస్వగారు.
19

* అపుడు నేన ఏకాగ్రత్స చితీంతో సర్వదుుఃఖహరుడైన శ్రీమనానరాయణ్మని ధాయనం చేసుక్తని ఆయన


నామాలోా ప్రధానమైన మూడు నామాలిన అచుయత, అనంత, గోవింద అనన మూడు మహా మంత్రాలిన
సమరించుక్తంట్ట ఆ మహా భయంకర్మైన కాలక్తట విషానిన త్రాగివేశాన. సర్వవాయపి అయిన
విష్ణణభగవానని యెెుకా ఆ నామత్రయం యెెుకా మహిమ వలా సర్వలోక సంహార్కమైన ఆ విషానిన
అమృతం లాగా సునాయాసంగా త్రాగేశాన. ఆ విష్ం ననేనమి చయయలేక పోయింది.
* కనక ఈ మంత్రములతో ఆచమించేటపుడు ఈ మహిమంత్స జాాపకముంచుక్తని, విశావసం
పెంచుక్తని అందరు భగవత్ కృపక్త పాత్రులగుదురు గాక !
20

చాందోగయంలో ఆయుర్వృదిా
విస్వాప్రగడ రామలింగేశవర్ రావు: 94901 95303
మానవుడు ఆశాజీవి. ఎన్నన తరాలక్త సరిపడా సంపదలన పోగేసు కోవడంలో ఎలాంటి మారాగ న్లననా
ఎననక్తని తన గమాయనిన చేరుక్తనే ప్రయతనం జీవిత్సంతం కొన స్వగిసూీనే ఉంటాడు. అలాగే
అతనిక్త మర్భ ఆసక్తీ కర్విష్యం ఆయురాదయం. ఈ పూరాణయురాదయం కోసం అతన చేయని
ప్రయతనం ఉండదు. ఎంతటి వయయ ప్రయాసలైనా లెకాచేయడు. కఠోర్ శార్తర్క వాయయామాలన,
కడుపు మాడుిక్తనే ఆహార్ నియమాలన, శ్రదా గా పాటిస్వీడు. ఎంత సొముమ ఖర్ియినా, వనకాడడు.
అతయంత భక్తీ శ్రదా లతో దైవారాధనలన, ఆయుష్ హోమాలన చేసుీంటాడు. ఎవరేమి చపిానా తు చ
తపాక్తండా ఆచరిస్వీడు. ఇటీవలి 'కోవిడ్ 'కాలంలో మనందర్మూ
ఈ మృతుయ భయానిన, చవి చూస్త్ర ప్రతయక్ష నర్కానిన అనభవించాము.
ద్ని నివార్ణక్త ఎన్నన మారాగలు పాటించాము. హతశేష్ణలమై
బ్రతుక్త జీవుడా అని బయట పడాాము.
ఈ ఆయురాదయము విష్యమై చాందోగయ ఉపనిష్తుీ ఎన్నన
విశేషాలన తెలియ జేస్త్రంది.మనం చేసే పితృకారాయలోా, సవర్గసుీలైన
మన పెదదలన వసు, రుద్ర, ఆదితయ రూపాలోా అవాహన జేస్త్ర మంత్ర
యుకీంగా ఆరాధించి మన పితృదేవతలన సంతృపుీలన చేయడం
మనక్త అందరికీ తెలుసు. కాన్న ఈ ఉపనిష్తుీలో మనము త్రిసంధయలలో చేసే గాయత్రీ ఆరాధనము,
సంధాయ వందనములు అనే సవనముల ద్వరా (యజ్ాములు ) వసు రుద్ర, ఆదితయ దేవత్స రాధన
ఫలంతో పూరాణ యురాదయము తో 116 సంవతార్ములు జీవించవచుినని తెలియజేశారు. తృతీయ
ప్రపాఠకంలో ఇలా
1. ఆయుర్వృదిా కొర్క్త చేయ దగిన ఉపాసనమున, జ్పమున చపాబడుచుననవి.పురుష్ణడు (జీవాతమ )
యజ్ాముగా ఉనానడు. (యజ్ామని భావింప వలయున ). వాని ఇరువది నాలుగు సంవతార్ముల ద్కా
ప్రాత సావనము : గాయత్రి ఇరువది నాలుగు అక్షర్ములు, గాయత్రీ సంబంధమే ప్రాతసావనము. ద్నిక్త
వసువులు దేవతలు, ప్రాణములే వసుీవులు, ఈ వసువులే సమసీమున జీవించునట్టా చేయుచునానరు.
21

2. ఈ ఇరువది నాలేగండాలోగా ఏదేని ఆపద సంభవించినప్పుడు ఈ జ్పము చేయదగున. "ఓ


ప్రాణములగు వసువులారా! ప్రాత సావనము మధాయహన సవనమున అనసరించు నటాగున గాక!
ప్రాణముల నడుమ నాకవిధమైన కొర్తయు రాక్తండున గాక! అని ఇట్టా జ్పించిన యెడల ఆ యాపద
నండి విముక్తీడై ఆర్భగయము నందున.
3.ఇరువది నాలుగేండాక్త పైబడి నలువది నాలుగు యేండుా ( అనగా అరువది ఎనిమిది యేండా ద్క )
మాధాయహన సవనము :, త్రిష్ణటప్ నలువది నాలుగు అక్షర్ములు, రుద్రులు దేవతలు, ప్రాణములే రుద్రులు,
ఈ రుద్రులే సమసీమున, జీవించునట్టా కావించు చునానరు.
4. ఈ అరువది ఎనిమిదేండా లోపల నేది ఏని యాపద సంభవించిన యెడల ఈ జ్పము చేయనగున."
ఓ, ప్రాణములగు రుద్రులారా! మధాయహన సవనము స్వయం సవనమున అనసరించు నటాగు గాక!
ప్రాణముల నడుమ నాక కొర్తయు రాక యుండున గాక " అని ఇట్టా జ్పించినచో ఆ యాపద నండి
విడివడి ఆర్భగయము నందున.
5. ఆ వయసుా నక్త మీద నలువదెనిమిదేండుా (అనగా మొతీం నూట పదునారు వతార్ములు(
24+44+48)) స్వయం సవనము. జ్గతీ చందసుా నలువదెనిమిది యక్షర్ములు, ఆదితుయలు
దేవతలు, ప్రాణములే ఆదితుయలు, ఈ ఆదితుయలే సర్వమున, బ్రతుక్తనట్టా కావించు చునానరు.
6. ఈ నూట పద్రేండా లోపల నేదేని ఆపద కలిగినపుడు ఈ జ్పము చేయవలెన. ఓ ప్రాణములగు
ఆదితుయలారా! ఈ స్వయం సవనము పూరిీ యగు నంతలోపల నాకెటిట లోపమున కలుగక్తండున
గాక!" అని. ఇట్టా జ్పించిన యెడల ఆ ర్భగము నండి విముక్తీ డై ఆర్భగయము నందున.
7. ఇట్టా నిశి యమున న్రింగిన మహి ద్సుడన ఋష్ట "ఓ ర్భగమా!న్నవు ననేనమి చేయగలవు? ఏల
వృధా శ్రమ మొంది ననన పీడింప జూచదవు ?" అని చపిారి. వారు నూట పద్రేండుా జీవించిరి.
ఎవడిట్టా ఉపాస్త్రంచు చునానడో వాడు నూట పద్రేండుా బ్రదుక్తన.
ఈ విష్యములనినయు బ్రహమశ్రీ వావిళ్ా రామస్వవమి శాసుిల వారిచే ఆంధ్రీకరించ బడిన "ద్వదశ్ల
పనిష్తుీలు " ఆంధ్ర వచనమునండి గ్రహింప బడినవి. మంత్ర పారాయణమునక్త ఉపనిష్తుీ
గ్రంథములోని శ్లాకములన పఠించ వలస్త్రందిగా తెలియ జేసుీనానన. ఈ విధంగా శాసోికీ మైన
పారాయణం తో పూరాణ యు రాదయమున బొంది సరువలు సుఖంతురుగాక! సవస్త్రీ.
22

శ్రీచక్ర నవావర్ణ అర్ిన


(స్వధనా ర్హసయం)
శ్రీ సతయనారాయణ మూరిీ గరిమెళ్ా
స్త్రంధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణికయ మౌళి సుూర్
త్సీరా నాయక శేఖరాం స్త్రమతముఖీ మాపీన వక్షోరుహామ్ !
పాణిభాయ మలిపూర్ణర్తన చష్కం ర్కోీతాలం బిభ్రతీం
సమాయం ర్తన ఘటసథ ర్కీ చర్ణాం ధాయయేత్ పరామ మిబకామ్ I
శ్రీ చక్రం పై ఉనన శ్రీమాతన తెలిస్త్రకోవడమే శ్రీవిదయ. శంకరాచారుయల వారు అమమవారిని త్రిపుర్
సుందరిగా కీరిీంచారు. భగవంతుణిణ చేరుక్తనే మారాగలు మూడు. అవి కర్మ, ఉపాసన, జాాన
మారాగలుగా చపాబడుతునానయి. కర్మ ధర్మబదాం గా ఉండాలి. ఉపాసనా భావంతో కూడినదై ఉండాలి.
ఇక జాాన సముపార్జనలో నిర్ంతర్ం విచార్ణ జ్రుగుతూ ఉండాలి. చితీశుదిాతో కర్మన
ఆచరించినప్పుడు ఉపాసనలో ఏకాగ్రత క్తదిరి జాానం అనభూతమౌతుంది.
మేరుపర్వత శిఖర్ంపై మణిదీవపంలో విరాజ్యై ఉనన అమమవారు మానవ శర్తర్ంలో కూడా
సుప్రతిష్ఠయై ఉంది. మానవ శర్తర్ం కూడా శ్రీచక్రమే. శ్రీచక్రం అనే హృదయ క్తహర్ంలో శ్రీ మాత శ్రీ
మహారాజిాగా అధిష్టటంచి ఉంది. క్తండలిని రూపంలో హంస వలె విహరిసోీంది. ఆమె ప్రాణశక్తీ.
ప్రాణశక్తీ రూపంలో అమమ ఇడ పింగళ్ నాడుల మధయ ఉనన సుష్ణమనలో ప్రవహిసోీంది. వనన
మొదలులో అనగా క్రంది భాగంలో మూలాధార్ం వదద
సర్ారూపంలో చుట్టటక్తని ఉనన క్తండలిని జాగృతి చంది ఊర్ాా
ముఖంగా ష్టిక్రాలన అనగా మూలాధార్ం, స్వవధిషాఠనం,
మణిపూర్మ్, అనాహతం అనగా హృదయ స్వథనం,
ప్రాణస్వథనమైన విశుదా చక్రానిన ద్టి ఆజాాచక్రం లోనిక్త
ప్రవేశించే క్రమంలో ఆ ప్రాణశక్తీ బ్రహమ విష్ణణ రుద్రగ్రంథులన
భేదించుకొని సహస్రార్ం చేరుకోవడమే క్తండలిని యొకా
లక్షాం. అలా సహస్రార్ం చేరిన శక్తీ బ్రహమర్ంధ్రానిన ఛేదించుకొని ముక్తీపంది పర్మాతమలో ల్లనం
23

కావటమే మోక్షం. ఏకాగ్రత తో కూడిన కఠిన స్వధన చేత హృదయంలో ఉనన అమమన దరిశంచు
కోవడమే క్తండలిన్న విదయ, అదే శ్రీవిదయ.
అమమన పందేందుక్త భక్తీ ప్రధానమైన అర్హత. అమమవారిక్త ఇష్టమైనది భక్తీ, భక్తీ చేతనే ఈశవరి
పందబడుతుంది. భక్తీక్త లంగిపోతుంది. ‘పూలలోా పాలలోా ధానయ రాశులోా మాతలిా మహాలక్ష్మి
స్త్రథర్ముగా నిలుచు’ అననట్టా అంతటా సర్వ వాయపకమై కొలువై యునన అమమవారిని ఆశ్రయించిన వారిక్త
అంత్స మంగళ్మే,. అట్టవంటి వారిక్త దుర్గతి అనేది
ఉండబోదు. సంస్వర్మనే మహామాయన ద్టాలంటే
లలితమమన శర్ణ్మవేడాలి, ఆమె పాద్లు పట్టటకోవాలి.
అంతక్త మించి మార్గం లేదు.
శ్రీచక్రం అమమ నివాసస్వథనం. స్వధక్తలు అతి పవిత్రం గా
ఎంచి ఆరాధించే శ్రీచక్రానిక్త నవ ఆవర్ణలు. ఈ
తొమిమది ఆవర్ణలు అరిించటానిన శ్రీచక్ర నవావర్ణ
అర్ిన అంటారు. నవావర్ణ అర్ిన అమమవారిక్త అతయంత
ప్రియమైన అర్ిన. నవావర్ణలో ప్రధానమైనది
బిందువు. ఈ బిందువునందు ఉపస్త్రథత అయి ఉనన అమమ సర్వ ఆనందమయ. ఈ బిందువునే సర్వ
ఆనందమయ చక్రమని అంటారు. శివుని డమరుకం యొకా ప్రథమ సాందనే బిందువు. శ్రీచక్రంలో
తరువాతి స్వథనాలు వరుసగా త్రికోణం, అష్ట త్రికోణం, దశ త్రికోణం, బహిర్ద శార్ం, పధానలుగు
త్రికోణాలు, అష్టదళ్పదమం, షోడశ దళ్ పదమం, భూపుర్ం.
నవ ఆవర్ణలలోని మొదటి ఆవర్ణ భూపుర్ం. శ్రీచక్రానిన ఒకస్వరి మన్నఫలకంలో దరిశసేీ ,
చతుర్స్రాకార్ంలో ఉనన మూడురేఖలు భూపుర్ం. అవి శ్రీయంత్రంలోని మొదటి ఆవర్ణ. ద్నేన
త్రైలోకయమోహన చక్రం అంటారు. అమమవారు త్రిపుర్. ఇందులో మొదటి రేఖలో ఉనన పదిమంది స్త్రదిా
దేవతలు అణిమ, మహిమ, లఘిమ, ఈశితవ, వశితవ, ప్రాకామయ, భుక్తీ, ఇచఛ, ప్రాపిీ, సర్వకామ
అనవారు. వీర్ందరూ మణిమాణికయ సంపదలక్త అధిదేవతలు.
రండవ చతుర్స్ర రేఖ యందు గల ఎనిమిది మంది మాతృకలు అమమవారిక్త అష్టదిగబంధనగా ఉననర్క్షణ
కవచాలు. తమన ఆరాధించేవారు కోరుక్తననవన్నన ఇచేివారు. వీరినే అష్టమాతృకలని
పిలుచుక్తంటాము. వీరిలో తూరుాన ఉనన తలిా బ్రాహిమ, దక్షిణమున మహ్శవర్త, పశిిమం కమారి,
24

ఉతీర్ం వైష్ణవి, ఆగేనయం వారాహి, నైరుతి మహ్ంద్రి, వాయవయం చాముండి, ఈశానయమునందు


మహాలక్ష్మి అమమవారుా ఉనానరు.
మూడవ రేఖయందునన పదిమంది ముద్రాశక్తీలు ఆశ్రయించే వారిక్త కోరిన వర్ములనిచేివారు. వారు
సంక్షోభిణ, విద్రావిణి, సరావకరిిణి, సర్వవశంకర్త, సర్భవనామదిని, మహాంక్తశ, ఖేచర్త, సర్వబీజ్,
సర్వయోని, త్రిఖండ.
ఇపాటివర్క్త చపాబడుతునన అందరు దేవతలు ప్రకట యోగినలుగా ఖడగమాల లో పేర్కానబడాారు.
చతుర్స్ర రేఖలక్త, షోడశ పదమ దళ్ములక్త మధయ మూడు వృతీ రేఖలు ఉనానయి. అందునన మొదటి
రేఖయందు శాంకరి, ఇందుశేఖర్త, అర్ా రాణశవరి, అఘోర్ సవరూపిణి, హనద్హ నాయన,
హాలాహల ధర్ణి, భూరిభవ అనబడిన ఏడుగురు దేవతలు ఉనానరు.
రండవ వృతీ రేఖ యందు ఉనన పన్నండు మంది దేవతల పేరుా నారాయణ, త్రివిక్రమ, కశవ, మాధవ,
గోవింద, ద్మోదర్, మధుసూదన, వామన, శ్రీధర్, హృషీకశ, కమలనయన అనబడువారు.
మూడవ వృతీ రేఖయందు పన్నండుమంది దేవి దేవతలు గలరు. వారు చతురుమఖ, చతురానన,
చతుర్ంగీ, చతురాశ్ర, చతుర్శ్ర గేహిని, చతుర్ా సఫల ప్రద, త్రయీమయీ, త్రిముఖ దేవి, త్రికమల,
త్రిరేఖ, త్రిగుణ మరియు త్రిమూరిీ దేవి.
వృత్సీకార్ంగా ఉనన షోడశదళ్ పదమముల వరుస సరావశా పరిపూర్క చక్రం. తరువాతి అష్టదళ్ పదమ
వృతీం సర్వ సంక్షోభణ చక్రం.
అష్ట దళ్ పదమములన ద్టిన తరువాతి ఆవర్ణలో ఉనన నాలుగు త్రిభుజాలు ఊర్ాా ముఖంగా ఉండి
శివుణిణ లేద్ పురుష్శక్తీని సూచిసుీనానయి. ఐదు త్రిభుజాలు నిమన ముఖం గా ఉండి శక్తీని
సూచిసుీనానయి. ఆకార్ణంగా శ్రీచక్ర యంత్రం దివయ శక్తీల సంగమానిన సూచిసోీంది. ఇందులో
త్రిభుజాలు మొతీం తొమిమది ఉననందున దీనిని నవావర్ణ చక్రం లేక నవచక్రం అనికూడా
వయవహరిస్వీరు.
ఇక నవచక్రం లో ఏర్ాడిన పధానలుగు త్రికోణముల ఆవర్ణ సర్వ సభాగయద్యక. తరువాతి పది చినన
త్రికోణముల ఆవర్ణ సరావర్ా స్వధక. ఇది బహిర్దశార్ం. ద్ని అంతరాన ఉనన పది త్రికోణములన సర్వ
ర్క్షక అని, అంతర్దశార్ం అని అంటారు. ఆ తరువాతి ఎనిమిది త్రికోణముల ఆవర్ణ సర్వర్భగహర్గా
చపాబడుతోంది.
25

ఈ త్రికోణములనినంటికీ మధయననన త్రికోణం ఇచాఛ జాాన క్రయా శక్తీల సమాహార్ం. ఇది సర్వ
స్త్రదిాప్రద. శిర్ము ఇచాఛ శక్తీ, కంఠమునండి కటి వర్క్త జాాన శక్తీ. కటి క్రందిభాగం క్రయా శక్తీ అదే
కలయిక. ఇచాఛ శక్తీ సృష్టట సంకలాం అయితే, ఏవిధంగా అమలు చేయాలి అనేది జాాన శక్తీ. క్రయా శక్తీ
సృష్టట చేయటం. ఈ త్రికోణమునందునన దేవతలు కామేశవరి, వజ్రేశవరి, భగమాలిని. ఈ త్రికోణము
మధయ ఉపస్త్రథత అయి ఉంది సర్వఆనందమయి, మహాత్రిపుర్సుందరి శ్రీ లలిత్సంబిక.
రేఖ చిత్రంగా ఉనన శ్రీచక్రానిన భూప్రస్వీర్మని, మేరుపర్వత్సనిన బోలిన శ్రీచక్రానిన మేరుప్రస్వీర్మని
వయవహరిస్వీరు. శివుని డమరుకం నండి వలువడిన నలభైమూడు శబదములు లేక అక్షరాలు పైన
చపాబడిన నలభై మూడు త్రికోణములు అనక్తంటే ఆ అక్షర్ములు స్వక్షాత్ అమమ రూపాలు.
శ్రీ మాత్రేనముః

మణిదీవపే విరాజ్ంతీం, ష్టిక్రగామిన్నం ముద్|


వందే కామేశవర్తం దేవీం, సర్వసంపతారద్ం శివామ్||
భావం-మణిదీవపమందు విరాజిలుా చుననట్టవంటి, ష్టిక్రసంచారిణి యైనట్టవంటి,
అనినసంపదలన ఇచేిటట్టవంటి, శుభకర్మైనట్టవంటి, కామేశవర్తదేవిక్త
నమసారించుచునానన.
.............కంచినాధం సూరి బాబు: 94417 55275
26

శ్రీ చొకానాథస్వవమి దేవాలయం


R.P.Mohan, Bangalore: +91 99723 32523
కాస్త్రమక్ లేద్ ప్రాణిక్ లేద్ లైఫ్ ఎనర్తజ అనేది మన చర్యలనినంటికీ ఆధార్ం. పరిస్త్రథతులు మరియు
విధులక్త మన ప్రతిచర్యలు అన్నన దీనిపై ఆధార్పడి ఉంటాయి. మన నిద్రలో, మనం పూరిీ నిశశబదంలో
ఉననప్పుడు మరియు మనసుా ప్రశాంతంగా ఉననప్పుడు మన శర్తర్ం కొంత మొతీంలో విశవ శక్తీని
పందుతుందని మీక్త తెలుస్వ? జాానానిన పందేందుక్త, క్రమబదామైన సంతోష్కర్మైన మరియు
ఆర్భగయకర్మైన జీవిత్సనిన గడపడానిక్త ఈ ప్రాణిక శక్తీ అవసర్ం. ఈ జీవశక్తీని మనం ఎంతగా
పందితే అంతగా మన సాృహన విసీరించుకోగలుగుత్సము. కొనినస్వరుా మన సవంత పెర్టాని
ర్త్సనలన కనగొనడంలో
విఫలమవుత్సము. అట్టవంటి ప్రాణిక శక్తీ లేద్
కాస్త్రమక్ ఎనర్తజ అందించే అపురూపమైన
అలయమే బ్లంగళూరు డోములూర్ ప్రాంతంలో
ఉనన చొకానాథస్వవమి గుడి.
బ్లంగళూరు నగర్ంలోని డోమూార్ ప్రాంతంలో
ఉనన ఈ ఆలయం చొకానాథస్వవమి లేద్ చొకాా
పెరుమాళ్ అని పిలువబడే విష్ణణవుక్త అంక్తతం
చేయబడింది.
చోళ్ శైలిలో నిరిమంచబడిన ఈ ఆలయంలో గర్ోగుడిలో భూదేవి మరియు శ్రీదేవి సమేతంగా
చొకానాథస్వవమిగా పూజించబడాాడు.
ఇది చోళ్ రాజుల కాలంలో తలైకాదుక్త చందిన తిరిపురాంతకన్ మరియు అతని భార్య చటిటచి
పార్ాతిచే నిరిమంచబడిన బ్లంగుళూరులోని పురాతన దేవాలయంగా పరిగణించబడుతుంది.
చొకానాథ అనేది శివునిక్త మర్కక పేరు కాన్న ఈ ఆలయంలో చొకాా అంటే తెలుగులో అందమైనదని.
అందువలా, చొకానాథుడు విష్ణణవున అందమైన భగవంతుడిగా సూచించడానిక్త ఉపయోగిస్వీరు.
ఈ ఆలయంలో అనేక కననడ మరియు తమిళ్ శాసనాలు ఉనానయి, ఈ శాసనాల ఆధార్ంగా ఆలయం
కన్నసం 1200CE నాటిది.
27

ఆలయ శాసనాల ప్రకార్ం, ఆలయం ఉనన డోమూార్ ప్రాంత్సనిన పూర్వం తొంబలూర్ మరియు
దేశిమాణికా పటటణం అని పిలిచేవారు.
పూర్వం ఒక మహరిి చేస్త్రన తపసుా ఫలితంగా తూరుా ముఖంగా ఉనన చొకానాథ స్వవమి ఆలయం
నిరిమంచబడింది.
ఋష్టక్త విష్ణణవు సూచనల ప్రకార్ం, ప్రజ్లు తమ చివరి క్షణాలలో భగవంతుని నామసమర్ణన
మర్చిపోకూడదు, ఇది వాసీవానిక్త దేవుని పాద్లన చేరుకోవడానిక్త సహాయపడుతుంది.
ఇకాడిక్త వచేి భక్తీలు పెదద సంఖయలో వివాహం, ఆర్భగయం, పిలాలు, విదయ, శ్రేయసుా మరియు ఉదోయగ
సమసయల కోసం ప్రారిథస్వీరు.
ఈ ఆలయంలో గర్ోగుడిలోని
విగ్రహం ఎతుీలో ప్రతిష్టటంచబడి,
అది విశవశక్తీని స్క్రవకరించి
ఎనిమిది దిక్తాలకూ
ప్రసరిసుీంది. ఉతీరాయణం
మరియు దక్షిణాయనంలో
కొనిన ర్భజులలో సూర్భయదయం
సమయంలో సూర్యక్తర్ణాలు
ప్రధాన దేవతపై పడేలా
విగ్రహానిన ఉంచడం
జ్రుగుతుంది.
బ్లంగుళూరులో ప్రాణిక్ ఎనర్తజ పాయింట్ాతో అనిన దిశలలో హీలింగ్ ఎనర్తజని ప్రసరింపజేసే మొదటి
ఆలయం ఇది.
చతుర్స్రం లోపల నిలబడి, మందిరానిక్త అభిముఖంగా ఉండి, ఈ పాయింటా వదద విశవశక్తీని
అనభవించడానిక్త మరియు ప్రయోజ్నం పందడానిక్త కన్నసం 2 నిమిషాలు ప్రారిథంచాలని
నముమత్సరు.
10 సంవతారాల క్రతం రిటైర్ా చీఫ్ ఎగిజకూయటివ్ ఇంజ్న్నర్ ఈ పాయింటాన కనగొనానరు.
28

ఆలయంలోని విష్ణణవు, శ్రీదేవి మరియు భూదేవి దేవతలన నేపాల్లోని గండకీ నది నండి
తీసుక్తవచిిన శాలిగ్రామ శిలల నండి చకాారు.
గర్ోగుడి మరియు రండు అర్ామంటపాలన పకాన పెడితే, దేవాలయంలోని ప్రతి ఇతర్ భాగం
శత్సబాదలుగా అనేక స్వరుా పునరినరిమంచబడింది మరియు అందువలా ఇప్పుడు చోళ్ నిరామణ శైలిక్త చాలా
తక్తావ స్వరూపయత ఉంది. ఆలయ సముద్యంలోని ఇప్పుడు మూస్త్రవునన భూగర్ో గదులు విలువైన
వసుీవులన నిలవ చేయడానిక్త ఉపయోగించబడాాయి.
ఒక సీంభంపై, భక్తీలు విష్ణణవు యొకా దశావత్సరాలు (10 రూపాలు) అందంగా చకాబడి ఉండటానిన
చూడవచుి.
12మంది ఆళ్వవర్ాలో ఒకరైన ఆండాళ్ ర్చించిన తిరుపాావై ప్రతి సంవతార్ం ధనరామస సమయంలో
ఇకాడ శ్రదాగా పాడత్సరు. రామనవమి సందర్ోంగా అర్ారాత్రి నండి తెలావారుజాము వర్క్త పలాకీ
ఉతావానిన జ్రుపుక్తంటారు.
చొకానాథస్వవమి ఆలయం ద్ని ప్రాణిక్ ఎనర్తజ పాయింటాక్త విసీృతంగా ప్రస్త్రదిా చందింది. రండు
ప్రాణిక్ ఎనర్తజ పాయింట్టా ఆలయం లోపల ఉండగా వాటిలో 12 ఆలయ ప్రాంగణంలో ఉనానయి.
ప్రాంగణంలోని మచిలు తెలాటి చతుర్స్రాలతో గురిీంచబడాాయి, ఇందులో భక్తీడు గుడి వైపు నిలబడి
దేవుడిని ప్రారిథంచాలి.
మనం నిద్రపోతుననప్పుడు మనం పూరిీ నిశశబదం మరియు శాంతితో ఉననందున విశవశక్తీ ప్రవాహానిన
అందుక్తంటాము.
ఈ ప్రాణిక శక్తీ మనక్త జాానానిన పందడంలో మరియు మన జీవితంలో క్రమశిక్షణన
తీసుక్తరావడంలో సహాయపడుతుంది.
ఈ ఆలయం సరిగాగ అదే అందిసుీంది.
విగ్రహాల ముందు, మీక్త కాస్త్రమక్ ఎనర్తజ పాయింట్టా ఉనానయి, అవి ధాయన బిందువులు. విగ్రహం
అట్టవంటి దిశలో ఎతీబడి ఉంట్టంది, అది గరిష్ట మొతీంలో స్వనకూల ప్రాణిక్ శక్తీని ప్రసరిసుీంది.
29

బ్రహమశ్రీ స్వమవేదం ష్ణ్మమఖశర్మ గారి సమాధానాలు :


'అసయ శ్రీ శుదా శక్తీమాలా మంత్రసయ'
సేకర్ణ: పేరి గోపాలకృష్ణ: 73861 97283
జిజాాసువుల ప్రశనలక్త బ్రహమశ్రీ స్వమవేదం ష్ణ్మమఖశర్మ గారి సమాధానాలు : ప్ర : ఖడగమాలాసోీత్రానిక్త
ఆ పేరు ఎందుక్త వచిింది ? మరి 'అసయ శ్రీ శుదా శక్తీమాలా మంత్రసయ' అని ఎందుకనానరు ?
ఖడగమాలలోని ఆ పేర్ాన్నన ఎవరివి ?
జ్: ఖడగమాల శ్రీవిదయక్త చందినది. తొలుత లలిత్స త్రిపుర్సుందరి నామం చపాబడి, అట్ట పై నాయస్వంగ
దేవతలు, తిథనిత్సయ దేవతలు, దివ్యయఘ స్త్రద్ాఘ మానవ్యఘ గురు మండల
నామాలు; ఆ తరువాత క్రమంగా శ్రీచక్ర నవావర్ణ దేవతల నామాలు,
నవచక్రేశవర్త నామాలు, చివర్గా దేవీ విశేష్ణాలు చపాబడాాయి.
ఒక అక్షర్ం గల మంత్రాలు 'పిండ' మంత్రాలన్న, రండక్షరాలు కలవి 'కర్ీరి' అన్న,
మూడు నండి తొమిమది అక్షరాలు కలవి 'విధి బీజ్ముల'న్న, 10 నండి 20
అక్షరాల వర్క్త కలవి మంత్రములన్న, 21 నండి ఎనిన అక్షరాలునాన మాలామంత్రములన్న
వయవహరింపబడుత్సయి. ఆ కార్ణం చేతనే ఇది మాలా మంత్రం!
15 అక్షరాల పంచదశీ (శ్రీ)విదయన ఆధార్ం చేసుక్తని 15 విధాల మాలా మంత్రాలు ఏర్ాడాాయి. అవి:
శుదా శక్తీమాల, నమోంత శక్తీమాల, స్వవహాంత శక్తీమాల. తర్ాణాంత శక్తీమాల, జ్యాంత శక్తీమాల,
శుదా శివ సంబుదాాంతమాల, నమోంత శివమాల, స్వవహాంత శివమాల, తర్ాణాంత శివమాల,
జ్యాంత శివమాల, శుదామిధున మాల, నమోంత మిధునమాల, స్వవహాంత మిధునమాల,
తర్ాణాంత మిధునమాల, జ్యాంత మిధునమాల.
ఇందులో ప్రస్త్రదాంగా లభిసుీననది 'శుదాశక్తీమాల'. దీనిని 'ప్రకృతిమాల' అని కూడా అంటారు. ఈ మాలా
మంత్రాలన వివిధ ప్రక్రయలతో ఉపాస్త్రంచి కొనిన స్త్రదుాలన పందవచుి. పై చపిాన 15 విధాల
మాలామంత్రాలక్త 15 స్త్రదుాలునానయి. అందులో మొదటిది 'ఖడగస్త్రదిా'. తరువాత చపాబడిన
పదునాలుగు : పాదుకాయుగమ స్త్రదిా, అంజ్న స్త్రదిా, బిల స్త్రదిా, వాక్తాదిా, దేహ స్త్రదిా, లోహ స్త్రదిా,
అణిమాదయష్ట స్త్రదిా, వశీ కర్ణ స్త్రదిా, ఆకర్ిణ స్త్రదిా, సమోమహన స్త్రదిా, సీంభన స్త్రదిా, చతుర్వర్గ స్త్రదిా,
ఐహికాముష్టమక స్త్రదిా, భోగ మోక్ష స్త్రదిా.
30

ఒకొాకా స్త్రదిా కోసం ఈ మాలా మంత్రాలన వివిధ (15) విధాల వినియోగిస్వీరు. 'ఖడాగది' 15 స్త్రదుాల
నిచేి మాలా మంత్రము కనక ఇది 'ఖడగమాల' అని లోకంలో ప్రస్త్రదిా పందింది.
' త్సదృశం ఖడగమాపోనతి యేన హసీ స్త్రథతేనవై ।
అషాటదశ మహాదీవప సమ్రాదోకాీ ( సమ్రాడోోకాీ ) భవిష్యతి ll '
అని ప్రసుీత లభయ గ్రంథాలలో ఉంది. కాన్న ఈ శుదాశక్తీమాలన 14వ దైన ఐహికాముష్టమక స్త్రదిా కోసం
వినియోగించడమే మంచిదని విజుాల అభిప్రాయం. ద్నిక్త సంబంధించిన శ్లాకం :
అలౌక్తకం లౌక్తకం చేత్సయనంద దివతయం సద్ |
సులభం పర్మేశాని తవత్సాదౌ భజ్త్సం నృణామ్ |
శుదాశక్తీమాలన నిషాామంతో జ్పించితే సర్వ (15) స్త్రదుాలూ లభిస్వీయని శాసి వచనం. సర్వస్త్రదుాలలో
మొదటిది 'ఖడగస్త్రదిా' కనక - ద్నిని మొదలుకొని మిగిలిన స్త్రదుదలన ఇచేి శుదాశక్తీ మాలామంత్రానిన
'ఖడగమాల'గా వయవహరిసుీనానం.
('ఋష్టపీఠం' ప్రచుర్ణ 'సమాధానమ్' పుసీకం నండి సేకర్ణ)
ఏవ్ం జ్ఞాత్వా కృతం కరమ పూర్వారపి ముముక్షుభిః I
కురు కార్వమవ్ తసామతేవం పూర్వైః పూరాతరం కృతమ్ I 15
అరధము : అరుునా! ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తతేవ రహ్సామును తెలిసికొని
కరమల నాచరించరి. కావున నీవు కూడా వారివ్లెనే నిష్కామ భ్యవ్ముతో కరమల నాచరింపుము.

వివ్రణ : ముముక్షువులు అనగా జనన మరణ సంసారబంధముల నుండి ముక్తే కాదలచ


పరమాతమను పందగోరువారు, సంసార భోగములు దిఃఖముతో కూడినవ్ని క్షణభంగురమని
తెలిసికొని విరకుేలైనవారు, ఇహ్ పర భోగములంద కాంక్ష లేనివారు.

ఫలాపేక్ష లేని కర్థమచరణము మోక్షమారగమునకు ద్వారము వ్ంటిది. కావున ఎందరో సాధకులు


కోరికలు లేని కరమ యొకా నిష్కామ తతేవమును ఎరింగి ఆవిధముగానే ఆచరించ జనమ
ర్థహితామును పంద్వరు. నిష్కామ కరమ చేయుట అనెడునది ఇప్పుడు వ్చినది కాద
పూరాకాలమునుండి ఎందరో ముముక్షువులు ద్వని నాచరించ తరించారు కనుక నీవు కూడా అదే
పని చేయమని భగవానుడు అరుునునకు బోధంచెను.

సేకర్ణ:గరిమెళ్ళ సతయనారాయణ మూరిీ


31

సంగీత భక్తీ స్వమ్రాజ్యం


( ఆడమోడి గలదే రామయయ – త్సయగరాజ్హృదయం)
చీమలపాటి సూర్యనారాయణ: 94408 89158
భార్తీయ ఆధాయతిమక స్వంప్రద్యంలో సంగీత్సనిక్త ఏ ఇతర్ కళ్లక్త లేని అతుయననతమైన స్వథనం
ఇవవబడింది. సంగీతం మోక్షోపాయాలలో ఒకటి అని యాజ్ావలాా సమృతిలో చపాబడింది. ఇందుక్త
ప్రధాన కార్ణం ఏతదంతర్గతమైన నాదోపాసనమే. నాదం బ్రహమసవరూపం. నాదం అనగా బ్రహమమే
అని భావిసూీ చేసే ఉపాసన నాదోపాసన. సంగీతనాద్నిన స్వధనంగా చేసుకొని తద్వరా చేసే
పర్మాతోమపాసన కూడా నాదోపాసనమే. మనం ఎక్తావగా వినే నాదోపాసన అనే శబదనిక్త ఇదే
అర్థం. ఏదయినా ఒక కృతి పాడుకొంటూ ఆ నాదంలో మైమరిచి పర్మాతమ యందు మనసున ఏకాగ్రం
చేయడం జ్రుగుతుంది. శ్రీ త్సయగరాజ్స్వవమి, శ్రీ ముతుీస్వవమి దీక్షితులు, శ్రీ శాయమా శాసుిలు, శ్రీ
భద్రాచల రామద్సు, శ్రీ అననమాచారుయలు, శ్రీ పుర్ందర్ద్సు, శ్రీ జ్యదేవులు, శ్రీ నారాయణ తీరుథలు
మొదలగు వాగేగయకారులందురూ ఈ నాదోపాసన చేస్త్ర సదగతి పందిన మహాపురుష్ణలే. శ్రీ
త్సయగరాజు, శ్రీ ముతుీస్వవమి, శ్రీ శాయమాశాస్త్రియన సంగీత త్రిమూరుీలు సమకాల్లక్తలు. ఈ
ముగుగరునూ తంజావ్వరు జిలాాలో కావేర్త నదీతీర్మున గల తిరువారూరు అన గ్రామమున
జ్నిమంచుట ఆ ప్రదేశమయొకా మహద్ోగయము .
వాగేగయకారుల కీర్ీనలు స్వధార్ణంగా 6/8 పంక్తీలలో ఉంటాయి. పద్లు కూడా తేలికభాష్లో
ఉంటాయి. ఆశిర్యంగా అనిపిసుీంది కాని సరిగాగ స్వహిత్సయనిన చదివి అర్థం చేసుక్తంటే వారి అతయదుోత
విదవతుీ తెలుసుీంది, అబుబర్ంగా అనిపిసుీంది. త్సయగరాజు ఓ కీర్ీనలో ఇలా అంటారు:
చారుకశి రాగం: - ఆది త్సళ్ం:
పలావి:" ఆడమోడి గలదే రామయయ - మాటలాడమోడి గలదే రామయయ
అన పలావి: తోడున్నడ న్నవ యనచు భక్తీతోోఁ గూడి పాదములోఁ బటిటనమాట ॥లా॥
చర్ణము:చదువులనిన దెలిస్త్ర శంకరాంశుడ సదయుద్శుగ సంభవుండు
మ్రొకా గదలు తముమని బలాజేస్త్రతివి గాకన త్సయగరాజేపాటి మాట ॥లా॥ "
ఎంతో స్వమానయంగా కనబడుతూంది ఈ కీర్ీన. మోడి అంటే బింకం(ట), తెలుగు పదం.
32

కీర్ీన అర్ాం: " ఎన్నన కీర్ీనలతో నితయం నినన పూజిసూీంటే నాతో మాటాాడవేమిటయాయ. అంత
బింకమేమిటయాయ?.సకలశాసిపార్ంగతుడు శంకరాంశుడు అయిన హనమ ( ఆశుగసంభవుడు
అంటే వాయుపుత్రుడు ) తోనే తముమడు లక్ష్మణ్మడితో మాటాాడించావు ( నవువ మాటాాడక్తండా ). ఇక
న్న్ంత అంటారు " త్సయగయయ.
ఈ కీర్ీనలో ఒక అదుోతమైన రామాయణ ఘటటం ఉంది.
రామాయణం శ్రదాగా చదివిన/వినన వారిక్త మాత్రమే ఆ విష్యం
తెలుసుీంది.
రామలక్ష్మణ్మలు స్క్రత్సదేవిని వదుక్తతూ ఋష్యమూక పర్వతం
దగగర్క్త వసూీననప్పుడు సుగ్రీవుడు చూస్త్ర శత్రువులేమో అని
కలవర్పడత్సడు.
హనమ " వారవర్భ, ఎందుక్త వసుీనానర్భ తెలియక్తండా
కలవర్ం చందడం దేనిక్త, నేన వళిా విష్యాలు తెలుసుక్తని
వస్వీన " అని వళిళ రామలక్ష్మణ్మలక్త సుగ్రీవుడి గురించి, తన
గురించి చబుత్సడు.
అప్పుడు అందరూ ఊహించుక్తననట్టాగా రాముడు " ఓహో అలాగా " అని హనమతో మాటాాడరు.
హనమ చపిాన తీరు, మాటలతీరు, సంస్వార్ంల గురించి రాముడు లక్ష్మణ్మడుతో చపిా " ఇట్టవంటి
వయక్తీ ఎవరిక్త దూతగా లభిస్వీడో అతని పనలన్నన చకాగా న్ర్వేరుత్సయి " అంటారు. అప్పుడు లక్ష్మణ్మడు
త్సమెవర్భ, ఏపనిమీద అకాడక్త వచాిర్భ హనమక్త చబుత్సరు.
ఇదే త్సయగయయ అననది. అంత చకాగా మాటాాడిన సకలశాసిపార్ంగతుడు హనమతోనే నవువ
మాటాాడలేదు, తముమడిచేత మాటాాడించావు, ఇంక నేనేపాటి అని. ఎంత అదుోతం. అంత చినన కీర్ీనలో
ఇంత కథ ఉంది.
" పలికెడిది భాగవతం, అట పలిక్తంచడివాడు రామభద్రుండు, అట..... " అంటారు పోతనామాతుయడు
భాగవతంలో. స్వవమి అనగ్రహం లేకపోతే అంత అదుోతంగా కీర్ీనలు ఎలా వస్వీయి.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్ాణమసుీ - శుభం భూయాత్
33

పితృ దేవతలు
(మృతులక్త సమరిాంచిన పిండాలన వారు ఏవిధంగా స్క్రవకరిస్వీరు)
సేకర్ణ: డా. కె. యన్. సుధాకర్ రావు: 72076 12871
మహాభార్తంలో చాలామందిక్త తెలియని ఒక విచిత్రఘటటం ఉంది. అది వాయసప్రస్వదితమై ఈ విధంగా
ఉంది.క్తరుక్షేత్రంలో జ్రిగిన భీకర్సంగ్రామంలో 18 అక్షౌహిణ్మల సైనయం 18 ర్భజులోా నాశనం
అయింది. కలుగులోని ఎలుకలా ద్క్తానన దుర్భయధనడిని బయటక్త లాగి చంపేశారు. అనంతర్ం
మృతులక్త పూర్వక్రయలు, ఔర్థాక్రయలు చేయడానిక్త అంత్స గంగా నది చంతక్త చేరుక్తనానరు. ఆ
సమయంలో అంతుఃపుర్ కాంతలు అందరితో ధృతరాష్ణుడు కూడా వచాిడు. వచిిన వారి ఏడుపులతో
ఆ ప్రాంతం హృదయవిద్ర్కంగా తయారైంది.
అప్పుడు అది చూస్త్రన వాయసుడు వారిక్త ఒక వర్ం ఇచాిడు. చనిపోయిన వారిలో ఎవరిని
చూడాలనక్తంటే వారిని చూసే వర్ం అకాడక్త వచిిన వారిక్త ఇచాిడు. ద్ంతో అంత్స త్సము
చూడాలనక్తంట్టనన వారిని సమరించారు. వారు కోరుక్తనన వార్ంత్స అకాడక్త ప్రతయక్షం అయాయరు.
సంతోష్ంగా తమ ఇష్ణటలతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వళిపోయే
సమయం వచిింది. అప్పుడు వాయసుడు ''చనిపోయిన వారితో ఎవరైనా వళ్ళదలిసేీ వారు కూడా
వళ్ళవచుి'' అని మర్భ వర్ం ఇచాిడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేత్సతమతో కలస్త్ర
వళిళపోయారు.
ఇది చాలా అరుదైన వర్ం. చనిపోయిన వారిని చూడవచాి? అంటే చర్మచక్షువులతో చూడలేము.
కవలం జాానచక్షువులు, వాయస్వది మహరుిలిచేి దివయచక్షువులతో చూడగలము అని ఈ ఘటటం ద్వరా
తెలుసుకోవచుి. అయితే నేడు పితృయజాాలన అవహ్ళ్న చేసే వారు ఎక్తావయాయరు.
వేదవేద్ంత్సలలో ఉనన మహాస్వధనా ర్హస్వయలు చపుతుంటే చొపాదంట్ట ప్రశనలు వేసేవారు
కొందరైతే, మరికొందరు తమ సునినతమైన వేదబోధ గమనించక్తండా క్తతరాాలు చేసుీనానరు.దీనిక్త
ప్రధాన కార్ణం ఈ పితృయజాాలలోనే ఉంది. అతి తేలిగాగ సకల పుణాయలు, సకల సంపదలూ ఇచేి ఈ
పుణయకారాయలు ఆచరించక్తండా పిశాచగ్రసుీలు అడుాపడుతుంటారు. కనకనే ఈ మంచి మాటలు వారి
చవులక్త సోకవు. కవలం పితృదేవతల అనగ్రహం ప్రాపీం ఉననవారిని మాత్రమే ఇవి చేరుక్తంటాయి.
చాలా మందిక్త కొనిన మంచి సందేహాలు కూడా వచాియి. చనిపోయిన తరువాత జీవుడు
34

ఏమవుత్సడు? మనం పెటేట పిండాలు వారిక్త ఎలా చేరుత్సయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది?
పిండాల వలా ప్రయోజ్నం ఏమిటి? అనేవి అందులోని ముఖయప్రశనలు.
వీటిక్త సమాధానం ఒక ఉపనిష్తుీ చబుతోంది. ఆ ఉపనిష్తుీ పేరు పిండోపనిష్తుీ. ఇది అథర్వణ
వేదశాఖక్త చందినది. ఈ వేదం ఎక్తావగా కర్మయోగానిక్త చందినది. ఇందులో నితయనైమితిీకకామయ
యజాాలు ఎలా చేయాలో ఎక్తావగా ఉంట్టంది. దీనిక్త చందిన ఈ ఉపనిష్తుీలో ఈ ర్హస్వయలు
చపాారు. బ్రహమదేవుని దేవతలు, మహరుిలు ఈ విధంగా ప్రశినంచారు.
మృతులక్త సమరిాంచిన పిండాలన వారు ఏవిధంగా స్క్రవకరిస్వీరు? అనే ప్రశనలు వేశారు. ద్నిక్త
సమాధానంగా బ్రహమ దేహం దేహి గురించి వివరాలు చపాాడు.
మర్ణించిన తరువాత పాంచభౌతికమైన శర్తర్ం నంచీ పంచభూత్సలూ విడిపోత్సయి. ఈ శర్తర్ం
భూమి, నిప్పు, న్నరు, గాలి, ఆకాశం అనే మహాభూత్సలతో ఏర్ాడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శర్తర్ం
నంచీ వళిళపోత్సడో, పంచభూత్సలు కూడా ఎలా వచిినవి అలానే వళిళపోత్సయి. ఇది ఆధునిక
వైదయశాసిజ్ాలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). ద్ని
వలన పంచప్రాణాలు పోత్సయి. గాలి తరువాత అగిన పోతుంది. శర్తర్ం చలాబడుతుంది. వైశావనరాగిన
వళిళపోతుంది.
తరువాత శర్తర్ంలో ఉనన న్నరు తోలుతితిీలోని తొమిమది ర్ంధ్రాల నంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి,
న్నరు, నిప్పు శర్తర్ం నంచీ తప్పుక్తనానయో భూతతీాం అయిన ధాతువులు ఎముకలు వంట్రుకలు గోళ్లళ
వంటి రూపంలో మిగులుత్సయి. ఇవి భూమిలో కలిస్త్రపోత్సయి. శర్తరాకాశం మహాకాశంలో
కలిస్త్రపోతుంది. క్తాపీంగా జ్రిగేది ఇదే. ఇది పంచభూత్సలు వళిళపోయే విధానం.
నిజానిక్త మనక్త కనిపించే సూథలమైన బాహయ శర్తర్ంతో పాట్టగా ప్రతీ ఒకారికీ కార్ణ శర్తర్ం,
యాతనా శర్తర్ం అని ఉంటాయి. కార్ణ శర్తర్ం మర్భ జ్నమక్త మనం చేసుక్తనన పాపపుణాయల
సంచులు మోసే శర్తర్ం. తన సంచులోా ఉనన పాపపుణాయల ప్రకార్ం మర్భ శర్తర్ం వతుక్తాంటూ
వళిపోతుంది. అదే నూతన శర్తర్ం పందుతుంది. యాతనా శర్తర్ం నర్కానికో లేక సవరాగనికో
వళిపోతుంది. ఇలా వివిధ శర్తరాలు ఎవరి దోవన అవి వళిళపోతే మృతుని ప్రేత మిగిలి ఉంట్టంది.ప్రేత
ముందు పదిర్భజులూ తన ఇలూా, తన పరివార్ం, తన ఆసుీలు చుటూట తిరుగుతూ ఉంట్టంది. ఆ
సమయంలో వేసే నితయపిండం కాక్త రూపంలో వచిి తీసుక్తంట్టంది. దీని తరువాత పదోర్భజున
సపిండులు, సగోత్రీక్తలు, బంధువులు, సేనహితులు వచిి వదిలే ఉదకాలు ద్ని ద్హానిన తీరుస్వీయి.
35

వీటిక్త తృపిీ పడి అది పదిర్భజుల తరువాత తన వారిని, నా అనక్తనే వారిని వదిలి వళిళపోతుంది.
అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంట్టంది.
పూర్వక్రయలు అయిన దహన సంస్వారాది 12 ర్భజుల క్రయలు పూరిీ అయి, మధయమ క్రయలు అయిన
మాస్త్రకాలు జ్రిగి, పూర్వక్రయలక్త అర్హమైన సపిండీకర్ణం జ్రిగే వర్కూ ఈ ప్రేత రూపంలోనే
ఉంట్టంది. సపిండీకర్ణం తరువాత తన ముందునన వర్గత్రయంలో తన తండ్రి త్సత ముత్సీతలోా
ముత్సీతన ముందు జ్రిపి ఆయన ఖళీలో త్సతన, త్సత స్వథనంలో తండ్రిని, తండ్రి స్వథనంలో త్సన
చేరుక్తంట్టంది. పితృదేవత్సస్వథనం పందుతుంది.
దీనిక్త కావలస్త్రన క్రొతీ శర్తర్ం మాస్త్రకాల ద్వరా చేసే ఏకోదిదష్టశ్రాద్ాల రూపంలో అందుతుంది. నిననటి
బాహయశర్తరానిన విడిచి కార్ణశర్తర్ం, యాతనా శర్తర్ం కోలోాయి ప్రేతగా ఏ శర్తర్ం లేక్తండా ఉనన
మృతుడు మాస్త్రకాలలో కవలం తనక్త మాత్రమే ఉదేదశించి వదిలే పిండాల ద్వరా క్రొతీ శర్తర్ం
సంతరించుక్తంటాడు.
వీటిలో మొదటి పిండం ద్వరా క్రొతీ శర్తరానిక్త బీజ్ం పడుతుంది. దీనేన కలనం అనానడు. దీని తరువాత
మాంసం చర్మం రండో పిండం ద్వరా ఏర్ాడత్సయి. మూడో పిండం వలన బుదిా కలుగుతుంది.
(మెదడు). నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకలోాని గుజుజ ఏర్ాడత్సయి. ఐదో పిండం వలన
శిర్సుా, ముఖం, వేళ్లళ ఏర్ాడత్సయి. ఆర్భ పిండం వలన హృదయం, మెడ, న్నటిలోని భాగాలు
ఏర్ాడత్సయి. ఆయుుఃప్రమాణం ఏడో పిండం ద్వరా కలుగుతుంది. ఎనిమిదో పిండం ద్వరా మాటక్త
చందిన వయవసథలు కలుగుత్సయి. తొమిమదో పిండం ద్వరా అనిన అవయవాలక్త పరిపుష్టట చేకూరి
దృఢపడత్సయి. పదో పిండం వలన క్రొతీ జీవిత్సనిక్త అవసర్మైన శార్తర్క పరిపూర్ణత చేకూరుతుంది.
ఈ విధంగా మాస్త్రకాలలోని పిండద్నం వలన పిండశర్తర్ం నంచీ సంపూరిీ శర్తర్ం పిండాల వలన
కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనభవించడానిక్త శర్తర్ం ఇచిిన తలిా తండ్రులక్త మాస్త్రకాలు
నిర్వహించి వారిక్త శర్తర్ం ఏర్ాడడానిక్త అవసర్మైన పిండాలు సమరిాంచి వారి ఋణం తీరుికోవాలి.
నిజానిక్త మొతీం 16 పిండాలు ఈ సంవతార్ కాలంలో ఇస్వీరు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు
క్రొతీ శర్తరాలు పందడానిక్త దోహదం చేసే ఆహార్ంగా ఉపయోగిస్వీయని పిండోపనిష్తుీ చపిాంది,
మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాట్ట అనేక పురాణాలు చబుతునానయి.అంతేకాక
మృతుని శర్తర్ం నంచీ పంచభూత్సలు ఏవిధంగా దూర్ం అవుత్సయో అదే విధంగా తిరిగి వారిక్త
భౌతిక శర్తర్ం ఏర్ాడడానిక్త పంచభూత్సలూ కలుస్వీయి. ముందుగా జీవిక్త ఆస్త్రీకయం ఇవవడానిక్త
36

కార్ణం అయిన ఆకాశం అతనిక్త సథలం ఇసుీంది. ఆ తరువాత అగిన, జ్లం, వాయువు, భూమి తత్సీవాలు
అతనిక్త శర్తర్ం కలిాస్వీయని ఉపనిష్తుీ చబుతోంది.
కనక మృతులక్త మాస్త్రకాలు అన్నన పెటటవలస్త్రందే. మాస్త్రకాలక్త ప్రత్సయమానయం లేదు. ఏది వదిలితే అది
ఎన్నన పిండమైతే ఆ దశలో ఏర్ాడాలిానవి ఏర్ాడక మృతునిక్త వైలకయం కలుగుతుంది. మనక్త కోట్టా
ఖర్తదు చేస్త్రనా దొర్కని భోగశర్తరానిన ఇచిిన తండ్రిక్త ఇంత పిండం పెటటకపోవడం వలన అతనిక్త
వైకలయం కలిగించినవార్మవుత్సము. మహాఘోర్మయేయ తప్పు చేయకూడదు.
మాస్త్రకాలు మానివేసేీ ఇట్టవంటి వైకలయం కలుగుతుంది. సపిండీకర్ణం చేయకపోతే పితృదేవత్స
రూపం రాదు. తండ్రిక్త ప్రేతతీాం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నన ప్రేతతవంలోనే
ఉండిపోత్సయి. కనక మధయమ క్రయలైన మాస్త్రకాదులు చేయడం చనిపోయిన వారిక్త మాత్రమే కాదు,
కర్ీక్త కూడా లాభం చేకూరేిది. తనక్త దుర్గతి రాక్తండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.
ఇవి మన పురాణాలు, ఉపనిష్తుీలు చబుతునన పితృయజ్ార్హస్వయలు.
ఇవన్నన సమానయంగా తపానిసరిగా చేయవలస్త్రనవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనక్తంటే
పుణయక్షేత్రాలైన క్తరుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేసేీ వారిక్త విశేష్మైన
శర్తరాలు కలిగించిన వార్మవుత్సము. ద్ని వలా మనక ప్రయోజ్ం ఉంట్టంది. వారిక్త కలిగే ఉతీమ
శర్తరాల వలా పర్మానందం పంది మరింతగా సకల సంపదలు మనక్త ఇస్వీరు.
పిండాలు ప్రేత్సలక్త వళ్త్సయా? అని వితండవాదం చేసే వారిక్త సమాధానమే ఈ పిండోపనిష్తుీ.
నిజానిక్త ఉపనిష్తుీలు అన్నన ర్హస్వయల సమూహాలు. అవి పైక్త ఒక అర్ాంలో కనిపించే
స్వమానయపద్లుగా కనిపించినా వాటి వనక కవలం మహాస్వధక్తలక్త మాత్రమే తెలిసే అనేక
ర్హస్వయలు ఉంటాయి. అవి కవలం స్వధక్తలు, పరిశ్రమ చేస్త్రన విజుాలు మాత్రమే అందుకోగలుగుత్సరు.
వీటిని వారు అందరికీ చపారు. కవలం ఫలానా పిండద్నాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే
చబుత్సరు. గయలో ఎందుక్త చేయాలి? ప్రయాగలో ఎందుక్త చేయాలి అంటే వాటిక్త అనేక ర్కాలైన
కార్ణాలు కూడా చబుత్సరు. పుణయక్షేత్రాలుగా చబుతునన ప్రాంత్సలు అన్నన పర్మాతమ శర్తరాంగాలు.
ఒకటి శిర్సుా, మర్కకటి హృదయం, కాళ్లళ, చేతులు.... వంటివి.
ఇలా ఆ ప్రాంత్సలలో చేయలేని వారు కన్నసం త్సన ఉనన చోట్టనైనా చేయాలి. వళ్ళగలిగిన వారు
ప్రయాగ క్తంభమేళ్వల వంటి వాటిక్త వళిళ చేయడం వలన దివయమైన ఫలిత్సలు పితృదేవత్సనందం వలన
కలుగుత్సయి. వళ్ళలేని వారు మానస్త్రకంగా అయినా వాటిని కీరిీంచడం వలన పుణయం పందుత్సరు.
37

మాఘపౌరిణమ చాలా మంచిది. ద్నిన మాఘపౌరిణమ, మహామాఘి అని అంటారు. ఆ ర్భజున పితర్లక్త
ప్రయాగలో పిండప్రద్నం చేసేీ దివయమైన ఫలాలు,సంపదలు కలుగుత్సయి. ప్రయాగలో చివరిగా
రాబోతునన మహాశివరాత్రి స్వననానిక్త ముందు రాననన పుణయదినం.ఆ సమయానిక్త వళ్ళలేని వారు
మానస్త్రకంగా అయినా తమపెదదలక్త నమసారించుకొని సవధానామస్వధన చేస్త్ర,సవధా సోీత్రం,
పితృసోీత్రం పఠించుకొని ఆవుక్త ఒకర్భజు గ్రాసం వేయడం వలన కూడా ఉతీమ పుణయసంపదలు ఉనన
చోట్ట నంచే పందవచుి.
ఇవే మాస్త్రకాలు పిండప్రద్నాల ర్హస్వయలు. మాఘమాసం పితృదేవత్స అర్ినలక్త మహాదివయమైన
కాలం. దివాయతమసవరూపులారా!
ఇపాటి వర్కూ సవధానామస్వధన, సవధాసోీత్రపఠనం చేస్త్రన స్వధక్తలక్త ఇదిస్వధనలో రండో
సోపానం. స్వక్షాతూీ బ్రహమదేవుడు చపాగా వాయసభగవానడు ప్రస్వదించిన దివయమైన పితృసోీత్రం
అందిసుీనానము.దీనిన చదువుక్తనన వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్వీడు. ఇది మూడు
కాలాలలో లేద్ రండు కాలాలలో లేద్ కన్నసం ర్భజుక్త ఒక స్వరి అయినా చదువుక్తంటే సకల
దరిద్రాలూ తొలగిపోత్సయి. సకల కషాటలూ తొలగిపోత్సయి.సర్వకారాయలలో జ్యం స్త్రదిాసుీంది.సకల
దేవతలూ సంతోష్టంచి సకల కోరికలూ తీరుస్వీరు !!!
బృహదార్మ పురాణాంతర్గత బ్రహమకృత పితృ సోీత్రము - బ్రహోమవాచ:
నముః పిత్రే జ్నమద్త్రే సర్వదేవమయాయచ, సుఖద్య ప్రసనానయ సుప్రీత్సయ మహాతమనే.
సర్వయజ్ాసవరూపాయ సవరాగయ పర్మేష్టఠనే, సర్వతీరాథవలోకాయ కరుణాస్వగారాయచ.
నముః సద్ 22 శుతోషాయ శివరూపాయతే నముః, సద్ 2 పరాధక్షమిణే సుఖయ సుఖద్యచ.
దుర్ాభం మానష్మిదం యేన లబాం మయా వపుుః, సంభావన్నయం ధరామరేథ తసెలమ పిత్రే నమోనముః.
తీర్థస్వననతపోహోమజ్పాదీన్ యసయ దర్శనం, మహాగుర్భశి గుర్వే తసెలమ పిత్రే నమోనముః.
యసయ ప్రణామ సీవనాత్ కోటిశుః పితృతర్ాణం, అశవమేధశతైసుీలయం తసెలమ పిత్రే నమోనముః.
ఇదంసోీత్రం పితృుః పుణయం యుః పఠేత్ ప్రయతో నర్ుః, ప్రతయహం ప్రాతరుత్సథయ పితృశ్రాదా దినే 2 పి చ.
సవజ్నమదివసే స్వక్షాత్ పితుర్గ్రే స్త్రథతో 2 పి వా, న తసయ దుర్ాభం క్తంచిత్ సర్వజ్ాత్సవది వాంఛితమ్.
నానాపకర్మ కృత్సవ 2 పి యుః సీతి పితర్ం సుతుః, స ధృవం ప్రవిధాయైవ ప్రాయశిితీం సుఖీ భవేత్, పితృ
ప్రీతి కరైరినతయం సర్వకరామణయథార్హతి.
38

ఆళ్వవరుల దివయ చరిత్రము – 4


క్తడాంబి వేణ్మగోపాలన్: విశ్రాంత సేటట్ బాయంక్ అధికారి:90005 88513

తిరుమళిశై ఆళ్వవర్ (రండవ భాగము): ఆళ్వవరుక్త ఎందుచేతన్న శైవస్త్రద్ాంతము గొపాదియని తోచి


ఇతర్ స్త్రద్ాంతములన ధవంసముచేయనార్ంభించి శివదీక్షాపరులలో మొదటివారుగా నిలిచి
శివవాకయర్ అని పేరుపంది శివుని గురించి అనేక గ్రంథములు ర్చించి తమ ప్రత్సపమున చూపిరి.
వీరిని జ్యించుట ఎవరిక్తని తర్ము కాక్తండెన.ఎలారున శైవులు కావలస్త్రన పరిస్త్రథతి ఎదురాయెన.
ఆళ్వవర్ జ్గతుీనంతన శైవమతముక్తంద
తెచుినటాాయెన. అప్పుడు వైష్ణవులు
భగవంతుని ప్రారిథంపగా స్వవమి వారి ప్రార్థన
నాలక్తంచి పేయాళ్వవర్ న పంపెన.
పేయాళ్వవర్ నిజానిక్త పిచిివాడు కాదు.
భగవదోక్తీ లేనివారిక్త అట్టా తోచున.
బ్రహమజాానలలో ప్రకృష్ణటడగు పేయాళ్వవర్
ఊర్ాాపుండ్రములు ధరించి వైష్ణవ
చిహనములతో రాగా తిరుమళిశై ఆళ్వవర్
వైష్ణవుడగు వీని మొహము చూడరాదని ఎంచి
శివశివా అని ముఖము తిప్పుకొని ఇంటిలోనిక్త
పోయెన.
తిరుమళిశై ఆళ్వవర్ 1 భగవతారుడగు పేయాళ్వవర్ శివనిష్టలో ఉనన
ఇతడు నా ముఖము చూచి మాటాాడినచో
ఇతనిని మార్ిగలన అని తలచి ఆ సమీపమున ఒక తోటన ఏర్ారుచుక్తని చటాన తలక్రందులుగా
నాటి వాటిక్త సముద్రజ్లమున తెచిి పోయనార్ంభించన. తిరుమళిశై ఆళ్వవర్ ఈ చర్యన చూచి పైక్త
వివేక్తగా తోచుచుననన వాసీవముగా న్నతడు పిచిివాడని ఎంచి ఓరి పిచిివాడా! న్నక్త పిచిిపటిటనద్!
ఈ విధముగా తోటపని చేయుచునానవేమి అన్న. అందుక్త పేయాళ్వవర్ మీరే పిచిివార్ని
39

ఉతీర్మిచిిరి. ఎందుచేతనని తిరుమళిశై ఆళ్వవర్ అడుగగా, నేన శర్తర్ముతోనే పిచిి కార్యము


చేయుచునానన. మీరు మనసుా ద్వరా పిచిి కార్యము చేయుచునానరు. విష్ణణవు జ్గత్సార్ణ వసుీవు
కాదనచునానరు. జ్గత్సార్ణ వసుీవు ఇదియని మీక్త తెలియలేదే అది పిచిికాద్ అని పేయాళ్వవర్
ప్రతుయతీర్మిచిిరి.
అట్టపైన వారిరువురి మధయ గొపా వాదోపవాదములు జ్రిగెన. ఈ వాదములో పేయాళ్వవర్ ఒక
విష్యము చపెాన.
"ఒకడు పాదమున చాచన. మరియొకడా పాదమున కడిగెన. ఇంకొకడా పాదజ్లమున తన
శిర్సుాన చలుాకొన్న". మరి వీరిలో శ్రేష్ణటడెవడని పేయాళ్వవర్ ప్రశినంచగా పాదము చాచినవాడే
శ్రేష్ణటడని తిరుమళిశై ఆళ్వవర్ అనిరి. శాసిపరిశీలన చేయగా పాదము చాచినవాడు విష్ణణవే
(వామనడు) అని తెలిసెన.
ఇట్టా కలహమునక్త కలహము, ప్రమాణమునక్త ప్రమాణము, యుక్తీక్త యుక్తీ, వాదమునక్త వాదము
చేస్త్ర పేయాళ్వవర్ విష్ణణ పర్తవమున స్వథపించిరి. కాన్న తిరుమళిశై ఆళ్వవర్ ఓటమిని అంగీకరించు స్త్రథతిలో
లేరు. మథన పడిరి. పేయాళ్వవర్ వాదము యుక్తీయుకీముగా ఉననది. అయినన విష్ణణవే పర్తవమని
నమమజాలక్తనానన. ఈయన గెలిచన. నేన ఓడితిని. కాన్న నా మతము ఓడిపోలేదు. ఇతనిని
జ్యించు మార్గమేది? ఇతని మాటలన్ట్టా నముమదున. అని తిరుమళిశై ఆళ్వవర్ యోచించుచుండగా,
ఇంత వాదములు సలిా, విష్ణణవే పర్తవమని స్వథపించినన ఇతడు సమమతించలేదు. ఏమిటి ద్రి? అని
పేయాళ్వవర్ భగవంతుని ప్రారిథంచన.
స్వవమి వారిని కటాక్షించి విశవరూపదర్శనమిచిన. భగవత్ కటాక్షం పందగనే తిరుమళిశై ఆళ్వవరుక్త
భగవదీగత 11వ అధాయయములోని 15వ శ్లాకము సమర్ణక్త వచిన.
పశాయమి దేవాంసీవ దేవ దేహ్l
సరావంసీథా భూతవిశేష్ సంజాాన్l
బ్రహామణమీశం కమలాసనసథl
మృషీంశి సరావనర్గాంశి దివాయన్ll
వారి సందేహములనినయు పటాపంచలాయెన. విష్ణణవు పర్తవమునంగీకరించి అంతట నానమగన్
తిరువంద్ది అన ప్రబంధమున అనగ్రహించిరి. మొదలాళ్వవరులు 1, 2, 3 నూర్ాన అనగ్రహించగా
వీరు 4వ నూరు అనగ్రహించిరి. నానమగన్ తిరువంద్ది మొదటి పాశుర్ములో పైన చపాబడిన
40

గీత్సశ్లాకముననసరించి శ్రీమనానరాయణ్మడు బ్రహమన సృష్టటంచన. బ్రహమ శివుని సృష్టటంచన అన


గంభీరార్థమున వివరించిరి. నా మాట వినవలదు. మీ సవయం బుదిాతో తెలుసుకొనండి అని
చపేావారు. వీరు తిరుచిందవిరుతీం అన మరియొక ప్రబంధమున ర్చించిరి. త్సన వచిిన పని
ముగిస్త్రనందున పేయాళ్వవర్ తిరుమళిశై ఆళ్వవరున అనగ్రహించి వార్యొదద శెలవుపంది తమ
స్వథనమునక్త పోయిరి.
ఒకనాడు తిరుమళిశై ఆళ్వవర్ కైర్వణ నదీతీర్మున కూర్కినియుండగా పార్వతీసమేతుడై శివుడు
వృష్భారూఢుడై ఆకాశమున పోవుచుండెన. (త్రిశూలపాణియై శివుడు పార్వతితోడ శర్తర్కాంతిచే
ప్రకాశించుచూ వచినని మరియొక గ్రంథమున చపాబడియుననది.) ఆ న్నడ క్తందపడగా శివుని న్నడ
తనమీద పడరాదని ఆళ్వవర్ లేచిపోయి వేర్కకచోట కూరుిండిరి. పార్వతి ఇదేమి. ఇతడెవడు అని
భర్ీనడిగెన. అతడొక మహానభావుడని శివుడనగా, పార్వతి అతని చూడవలెనని కోరన.
పార్వతీశులు క్తందక్త వచిి చినిగిన గుడాన క్తట్టటకొనచుండిన ఆళ్వవర్ ఎదుట నిలిచిరి. కాన్న యాతడు
వారిని చూడలేదు. ఇంతసేపు నిలిచియునానన విచారింపక్తనానవు. నేన పర్మశివుడన అని
పార్వతీశుడనగా న్నవు ఉండిన నాకమి, శివుడవయిన ఏమి అని ఆళ్వవర్నిరి. శివుడపుడు ఆళ్వవరుక్త
వర్మీయదలచన. కాని ఆళ్వవర్ వలదన్న. శివుడు తన వర్మున స్క్రవకరించుమని ఆళ్వవరున
నిర్బంధించగా ఈ సూదిలో ద్ర్ము ఆటంకములేక్తండా దూరునట్టా వర్మిమమన్న. శివుడు అది
అధికప్రసంగమని తలచి కోపించి తన మూడవ కనన తెర్వగా ఆ కంటినండి అగిన బయలుదేరన.
అంతట ఆళ్వవర్ తన కాలుచాచి బొటనవ్రేలియందలి కనన తెర్వగా ఆ కంటినండి వేయింతలు
అధికమైన అగిన బయలుదేరి శివుని వంటపడెన. శివుడపుడు శ్రీహరిని ప్రారిథంపగా శ్రీమహావిష్ణణవు
పుష్ాలావర్ీమన ప్రళ్యకాల మేఘమున పంపి ఆ అగినని చలాారిన. శివుడంతట ఆళ్వవరుక్త
భక్తీస్వరుడు అని పేరు పెటిట తన నివాసమునక్త పోయెన. (సశేష్ం)
వాయస్వలలోని అభిప్రాయాలు ర్చేయతలవే. ఏమనాన సంశయాలుంటే వారితోటే నేరుగా
సంప్రదించవచుి. “శ్రీ గాయత్రి” పత్రిక బాధయత వహించదు. కాన్న సాందన మాక్త
తెలియచేయండి. మీ పేరు, చిరునామాతో మాక్త వ్రాస్త్రనటాయితే మీ సాందనన పత్రికలో
ప్రచురిస్వీము. అలాాగే మీ సూచనలు కూడా పంపవచుి. .. డా. వి. యన్. శాస్త్రి
41

స్వధకా మేలుకో
(పడగన్నడలో)
భార్గవ శర్మ: 98486 47145
ఒక కప్పు ఎండలో అట్ట ఇట్ట తిరుగుతూ వుననదట ద్నిక్త ఎకాడ కూడా ఏమాత్రం న్నడ దొర్కటం లేదు
కాళ్లళ కాలిపోతునానయి, శర్తర్ం అంత్స చమటలతో మునిగిపోతుంది, న్నరు ఎండిపోతుననది,
ఇంకనేన బ్రతకలేనేమో అని భావిసుీండగా కొంత దూర్ంలో కొదిదగా న్నడ కనిపించింది. బతుక్త
జీవుడా అని ఆ కప్పు ఆ న్నడలో తన శర్తరానిన ద్చుకోవటానిక్త వేగంగా వళిళంది. అకాడక్త వళ్ళగానే
ప్రాణానిక్త కొంత ఊర్ట లభించింది. అమమయయ నాక్త ఈ న్నడ చాలా హాయిగా వుంది అని అనకొననది.
కొంత ఊర్ట చందినతరువాత న్నళ్లా ఎకాడైనా లభిస్వీయా అని అట్ట ఇట్ట చూడటం మొదలు పెటిటంది.
ఆ వతుక్తలాటలో తన మీద ఉనన న్నడ అట్ట ఇట్ట కదలటం గమనించింది. ఏమిటి ఈ న్నడ ఇలా
కదులుతుననది అని ఒకాస్వరి పైక్త చూస్త్రంది. పైక్త చూస్త్రన తన ప్రాణాలు పైక పోయాయి ఎందుకంట్ట ఆ
న్నడ మరవరిదో కాదు కపాలన వింద్ర్గించే ఒక పెదద పాముది నా అదృష్టం కొదిద ద్ని దృష్టట నా మీద
పడలేదు కాన్న పడితే ఆ భావనతోట్ట ప్రాణం పోయినంత పనైయింది. కప్పు ర్క్షింపబడాద్ లేక
భక్షింపపడాాద్ అనేది పాఠక్తల విజ్ాతక వదిలి వేసుీనానన.
ఇక విష్యానిక్త వసేీ స్వధక్తలారా మీ స్వధన నితయం కొనస్వగించండి. ర్భజు స్వధనన నిరివరామంగా
చేసేీనే కాన్న మనక్త ఈ జ్నమలో మోక్షం లభించదు జాపయం అసాలు చేయవలదు. మనం ఏ పనినైనా
వాయిద్ వేయవచుి కాన్న దేవదేవుడైన పర్మేశవరుని ధాయనానిన అసాలు వాయిద్ వేయకూడదు.
మనక్త లభించిన ఈ జ్నమ కవలం పడగన్నడలో వునన కపా జీవిత కాలమంతే మన వనక పెదద పడగ
వుననది ద్నిపేరు కాలుడు. అందుక మన ఆదిశంకరులు చపాారు "నితయం సనినహితే మృతుయవు"
మానవ జీవనం కూడా పాము పడగక్రంద వునన కపాలాంటిదే ఆ పాము (మృతుయవు) ఏ క్షణంలో
నయినా కాట్ట వేస్త్ర ప్రాణానిన అపహరించగలదు. కాబటిట మనం ఎలాప్పుడూ జాగరూక్తలం అయి
ఉండాలి.
కాబటిట స్వధక న్న జీవితంలో ప్రతి నిముష్ం విలువైనదని తెలుసుకో న్న జీవిత్సనిన పూరిీగా జ్నమ
రాహిత్సయనికై అంటే మోక్షానిక్త మాత్రమే ఉపయోగించు. మనం నితయం అనభవించే సుఖలు,
42

భోగాలు నితయమైనవి కావు కవలము త్సత్సాలికమైనవి ఈ సంగతి ప్రతి స్వధక్తడు తెలుసుకొని


ముందుక్త వళ్వళలి.
ఈ ర్భజులోా మనక్త అనేకమంది తమ వాకాితుర్యంతో భక్తీ మారాగనిన ప్రబోధిసుీనానమని
చపుతునానరు. నిజానిక్త వారు వారి జీవిత్సలన యెంత మోత్సదులో ఉదారించుక్తంట్టనానరు అననది
ఒక ప్రశానర్థకమే. ఎంతమంది దేహ వాయమోహం లేక్తండా వునానరు. చాలా వర్క్త దేహవాయమోహం
ఉననట్టా ప్రసుూటంగా బాహయంగా కనిపిసూీ ఆధాయతిమకతన బోధిసుీనానరు. మరి తమన త్సమే
ఉదారించుకోలేని స్త్రథతిలో ఉంటే వారు మనలన ఎలా ఉదారిస్వీరు ఆలోచించండి.
నిజ్మైన స్వధక్తడు దేహవాయమోహానిన వదిలి ఉండి ఈ దేహం కవలం మోక్షానిన పందటానిక్త
ఉపయోగ పడే ఒక స్వధనగా మాత్రమే తలుస్వీడు. ఏ మాత్రము దూష్ణ, భూష్ణాదులక్త లంగడు,
అరిష్డావరాగనిన నియంత్రించుకొని ఉంటాడు, ఎప్పుడు మృదు భాష్ణలు చేస్వీడు, రాజ్సం అసాలు
ఉండదు, ధనాపేక్ష, కీరిీ కండూతి ఉండదు. తన జీవిత్సనిన ఎలా తరింపచేసుకోవాలని మాత్రమే
ఆలోచిస్వీడు. అట్టవంటి స్వధక్తడిని మాత్రమే సదుగరువుగా పేర్కాన వచుి. అట్టవంటి సదుగరువులు
త్సర్సపడితే వారి స్వనినధయంలో మన సందేహ నివృతిీ చేసుకొని నితయం స్వధన చేసేీ తపాక్తండ మోక్షం
స్త్రదిాసుీంది.
ఓం తతాత్ – ఓం శాంతి శాశంతి

విజ్ాపిీ
మన పత్రికక్త A4 అంటే పత్రికా పేజీలో ¼ , ½, 2/3, ¾ సైజ్ ఉండేటట్టా బాక్ా
అయిటమ్ా అవసర్మవుత్సయి. వాయస్వనిక్త సంక్షిపీ రూపం, బాక్ా. ఆధాయతిమక లేక
జ్యయతిష్ విష్య వివర్ణ లేక సందేశం ఇత్సయది పంపవచుి. ఇప్పుడే అని కాక్తండా ప్రతీ
న్లా పంపవచుి. పెదద వాయస్వలు వ్రాయడానిక్త తీరిక లేని వారు బాక్ా అయిటమ్ా క్రంద
చిననవి పంపగలరు.

డా. వి. యన్. శాస్త్రి, చీఫ్ ఎడిటర్, శ్రీ గాయత్రి

ప్రహాద నార్ద పరాశర్ పుండర్తక - వాయస్వంబర్తష్ శుక శౌనక భీష్మ ద్లాోాన్


రుకామంగద్రుజన వశిష్ట విభీష్ణాది - ధనాయనిమాం పర్మ భాగవత్సన్ సమరామి
43

పోతన గారి శ్రీరామ చరిత్రము

విస్వాప్రగడ రామలింగేశవర్ రావు: 94901 95303


తెలుగు స్వహితయంలో ఎన్నన రామాయణాలు వచాియి. ఇంకా ఎందర్భ వ్రాసూీనే ఉనానరు. కాన్న
భార్త, భాగవత్స లలో ని పద్యలలా తెలుగు వారి నాలుకలపై పది కాలాల పాట్ట నిలిచే రామాయణ
పద్యలు కొర్వడటం మన దుర్దృష్టం. కరుణశ్రీ లాంటి కవి పూరిీ రామాయణం వ్రాస్త్రఉంటే మనక్త ఆ
లోట్ట తీరేదేమో అనిాసుీంది. వ్రాస్త్రనది భాగవత మైనా, భార్త, రామాయణ ఘటాటలన సాృశించి తన
శైలిలో నిలిచిపోయే మధుర్ మైన పద్యలన అందించాడు ఈ సహజ్ పాం డితుయడైన మహాకవి.
శ్రీమద్ోగవతం నవమ సాంధంల కొనిన పద్యలలోని అనపమాన అలంకార్ వైచిత్రిన్న,
అనప్రాసయుకీమైన లయ బదామైన వారి కొనిన పద్యలన పరిశీలిద్దము. నలానివాడు,
పదమనయనంబుల వాడు.. అనే ప్రస్త్రదామైన పదయం నవమ సాంధం లోని మనందరికీ సుపరిచితమే.
ఇదే పదయం శ్రీరామ పర్ంగా ఎంత అందంగా వ్రాశార్భ చూడండి.ఇది శుక మహరిి ప్రార్థనా పదయంగా
వ్రాశారు ఇలా
నలానివాడు పదమ నయనంబుల వాడు మహాశుగంబులన్
విలుాన ద్లుివాడు గడు విపాగు వక్షము వాడు మేలుపై
జ్లెాడువాడు నిక్తాన భుజ్ంబుల వాడు యశంబు దిక్తాలం
జ్లెాడువాడునైన ర్ఘుసతీము డీవుత మా కభీష్టముల్.
శివ దనర్బంగ సందర్బంగా ఈ పద్యనిన చూడండి.
ఒక మునూనరు గదలిి తెచిిన లలాటగ్రాక్షు చాపంబు బా
ల కర్తంద్రంబు సుల్లలమై చర్క్త గోలన్ ద్రుంచు చందంబునన్
సకలోర్తవశు లు జూడగా విరిచ దోశశక్తీన్ విదేహక్షమా
పక గేహంబున స్క్రతకై గుణమణి ప్రస్క్రూ తకై ల్లలతోన్.
ఒక మూడు వందల మంది కదలించి తెచిిన శివ ధనసుాన గునన ఏనగు అవల్లలగా చరుక్త గడన
విరిచినట్టాగా శ్రీరామచంద్రుడు విదేహ రాజ్ గృహము నందు సకల సమూహము చూచు చుండగా,
నతిశయించిన గుణో పేత, స్క్రత కొర్కై సులువుగా విరిచన. మర్భపదయంలో ఇలా మధుర్ంగా
కలాయణా నిన వరిణస్వీడు.
44

భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండిా యాడె పృథుగుణమణి సం


ఘాతన్ భా గోయపేతన్ స్క్రతన్ ముఖకాంతి విజిత స్త్రత ఖదోయతన్.
భూమం డలాధి పతి ఐన శ్రీరాముడు గొపా సుగుణమణియు, సభాగయములు కలిగినదియు, మెరుపు
తీగక్త మించిన ముఖకాంతియు గల స్క్రత నోఁ పెండిా యాడెన. ( ఈ పద్యనేన శ్రీశ్రీ గారి హరికథ లో
వాగాదనం చిత్రంలో వినిపిస్వీరు చివరిలో )
శ్రీరాముడు దరిశంచిన దండకార్ణయ వర్ణనం ఇలా ఉంట్టంది
పుణ్మయడు రామచంద్రు డట వోయి ముదంబున గాంచ దండకా
ర్ణయము ద్పసోతీము శర్ణయము నదాత బరిహ బర్హ లా
వణయము గౌతమీ విమల వాుః కణ పర్యటన ప్రభూత స్వ
దుగణయము నలా సతీరు నిక్తంజ్ వరేణయము నగ్ర గణయమున్
పుణయపురుష్ణడైన రామచంద్రుడు దండకార్ణయము నక్త పోయి ముని శ్రేష్ణటలక్త నిలయము, గర్వంగా
పురివిపిా సంచరించు న్మళ్ళ వయాయర్ము, గౌతమీ నది నిర్మల పుష్ాల ప్రవాహము, ఆహాాదకర్మైన
వృక్షములన, లత్స నిక్తంజ్ములన గలిగిన అగ్రగణయమైన ఆ అర్ణయమున చూసెన. ఈ క్రంది
పదయంలో వాలి వధన అనప్రాసలతో కందంలో ఎంత అందంగా కదన తొక్తాంచాడో చూడండి.
ల్లలన్ రామవిభుం డొక - కోలన్ గూలంగ నేసె గురునయ శాలిన్
శీలిన్ సేవిత శూలిన్ -మాలిన్ వాలిన్ దశాసయ మాన్న నూమలిన్
శ్రీరామచంద్రుడు అవల్లలగా నక బాణము వేస్త్ర, గొపా న్నతి మంతుడున, శీలియు (గొపా శీలవంతుడు
న ), శివభక్తీడున, మాలలన ధరించువాడున, రావణ్మని గర్వము నిరూమ లించిన వాడున ఐన
వాలిని, నేల గూలెిన. ఇంక సముద్రలంఘనంలో హనమంతుని ప్రాభవానిన ఇలా వరిణస్వీడు.
అలవాట్టకలిమి మారుతి - లలిత్సమిత లాఘవమున లంఘించన శై
వలిన్న గణ సంబంధిన్ - జ్ల పూరిత ధర్ణి గగనసంధిన్ గం ధిన్
లంఘించుటక్త నలవాట్టనన యా హనమంతుడతి తేలికగా నదులనినటికీ గమయ స్వథన మైనటిటదియు,
భూమిని ఆకాశముతో అనసంధించు నట్టా ( కలియునట్టా కనిాంపజేయు ) యునన యా సముద్రమున
లంఘించన. ఇక రావణ సంహార్ం ఇలా జ్రిగింది.
బలువింటన్ గుణ టంకృతంబు ని గుడన్ బ్రహామండ భీమంబుగా
బ్రళ్యోగ్రానల సనినభంబగు మహాబాణంబు సంధించి రా
45

జ్లలాముండగు రాముడేసె ఖర్భాషా శ్రా వణ్మన్ దేవత్స


బల విద్రావణ్మ వైరి ద్ర్ జ్నగర్ో స్రావణ్మన్ రావణ్మన్.
ప్రశసథమైన ధనసుా నండి గొపా టంకార్ ధవని వలువడగా బ్రహామండ భయంకర్ముగా,
ప్రళ్యకాలమున వచుి నగ్రాగిన జావలలా యనిపించు నట్టాగా రాజ్శ్రేష్ణటడైన శ్రీరాముడు, పరుష్
వాక్తాలన భాష్టంచువాడున, దేవతల శక్తీని ద్రవింప జేయువాడున, శత్రుభార్యలక్త భయముచే
గర్ోస్రావమగునట్టా చేయువాడున నైన రావణ్మని పై మహాబాణమున సంధించి వేసెన.
దశర్థ సూనండేస్త్రన, విశిఖము హృదయంబు దూర్ వివశుం డగుచున్
దశ కంధరుండు గూలెన, దశ వదనంబులన ర్కీ ధార్లు దొర్గన్
ద్శర్థ వేస్త్రన బాణము హృదయమున గ్రుచుి కొనగా దశకంఠ రావణ్మడు వివశు డై గూలగా, దశ
ముఖముల నండి ర్కీ ధార్లు ప్రవహించన. దశ శబద ప్రయోగానిన ఎంతో అర్ావంతంగా చపిాన
మధుర్ కవి పోతన చివరిగా రామ పటాటభి షే కానంతర్ము ప్రజ్లు తండ్రులన మర్చిన యానందము
పంద్రుట ఇలా
తండ్రి క్రయ రామచంద్రుడు, దండ్రుల మరిపించి ప్రజ్ల ద్ ర్క్షింపన్
దండ్రుల నందరు మర్చిరి, తండ్రి గద్ రామచంద్ర ధర్ణి పు డనచున్
శ్రీరామచంద్రుడు ప్రజ్లన తండ్రి వలె ర్క్షించుట చేత, వారు తమ తమ తండ్రులనే మర్చిపోయిరి.
అందరున, రామచంద్రునే తండ్రిగా భావించిరి. ఇంక స్క్రత్సదేవి వర్ణన మన్నజ్ాం గా ఇలా ఉంట్టంది.
స్త్రగుగపడుట గలిగ స్త్రంగార్మున గలిగ, భక్తీ గలిగ చాల భయము గలిగ
నయము బ్రియము గలిగ నర్ నాథు చితీంబు, స్క్రత దనక్త వశము చేస్త్ర కొ నియె
ఆ స్క్రత్స మహా స్వధివ స్త్రగుగపడుట ద్వరాన, యలంకరించు కొనట ద్వరాన, భయము కలిగ
యుండుటద్వరాన, బిడియము తోనూ, లాలింపు తోన, ప్రేమతోన, తన ప్రాణనాథుని చితీమున
వశము చేస్త్రకొన్న. ఇలా ఆటవలది వృతీములో, గలిగ పద్నిన 5 మారుా ప్రయోగించి పద్యనిక్త మరింత
అంద్నిన తెచాిడు.
ఇలా రామాయణ ఘటాటలన మన కననలముందు నిలిపాడు.ఈయన పూరిీగా రామాయణం
వ్రాస్త్రఉంటే కల కాలము నిలేి మహా కావయము మనక్త మిగిలేది అనిాసుీంది.
--:oOo:--
46

గాలవ మహరిి
--- భువనేశ్వరి మారేపల్లి, 9550241921
ముక్తీని పందేందుక్త గురుభక్తీ మనక్త తోడాడుతుంది. గురువు మనకంటే శ్రేష్ణఠడు, భగవంతుడిని
ఆరాధించే ముందు అతనిని మొదట పూజించాలి. నిజ్మైన గురువు మనక్త మార్గనిరేదశం చేస్వీడు,
ర్క్షిస్వీడు మరియు మనలిన శుదిా చేస్వీడు. భక్తీ లేక్తండా గురువున పూజించడం వలా ప్రయోజ్నం
ఉండదు. మన గురువు కోసం మన జీవిత్సలన కూడా త్సయగం చేయవచుి. గురువులు పర్మాతమ
యొకా దివయ అవత్సరాలు తపా మర్కకటి కాదు. గురువున హృదయపూర్వకంగా ఆరాధించడం
ద్వరా, పవిత్ర నదీ దేవతలు కూడా మనలిన సుీతిస్వీరు మరియు ఆశీర్వదిస్వీరు.
ఇవి గాలవ మహరిి చేస్త్రన బోధనలు. గాలవుడు ఒక శక్తీవంతమైన ఋష్ట మరియు అతన ద్వపర్
యుగంలో జీవించాడు. మరియు విశావమిత్ర మహరిి శిష్ణయడు.
గాలవుడు ముని క్తమారుడు. విశావమిత్రుని వదద విదయన అభయస్త్రంచాడు. విద్యభాయసము పూరిీ కాగానే
గురుదక్షిణ ఇస్వీనని అనానడు. విశావమిత్రుడు వదుద అనానడు, గాలవుడు అంగీకరించక మూర్ఖంగా
గురుదక్షిణ అడగాలి అని పట్టటపటాటడు. విశావమిత్రుడు
కోపంచి ఒక చవి మాత్రం నలాగా ఉనన తెలాని గుర్రములు
ఎనిమిది వందలు సమరిాంచు కొమమని చపాాడు.
గాలవుడు అందుక్త అంగీకరించి అశవములన వతుక్తతూ
బయలు దేరాడు. కాని అతనిక్త ఎకాడ వతిక్తనా అలాంటి
గుర్రాలు దొర్కలేదు. గాలవుడు నిద్రాహారాలు మాని గుర్రాల
కొర్క్త వదకడం మొదలుపెటాటడు. మార్గమదయంలో అతడు
తన చినననాటి నేసీం అయిన గరుతమంతుణిణ కలిస్వడు. గరుతమంతుడు గాలవుని సమసయ తెలుసుక్తని
అతడిని వీపు మీద ఎక్తాంచుక్తని యయాతి అనే రాజు వదదక్త తీసుక్త వళ్వళడు.
గాలవుని కోరిక వినన యయాతి తన వదద అలాంటి గుర్రలు లేవని తన క్తమారీ మాధవిని అతనిక్త ఇచిి
వివాహం చేశాడు. మాధవితో సహా గాలవుడు గుర్రాలన వదకడం మొదలు పెటాటడు. అలా అతడు
గుర్రాల కొర్క్త ఇక్షావక్త మహారాజు వదదక్త వళ్వళడు. ఇక్షావక్త మహారాజు వదద అలాంటి గుర్రాలు రండు
వందలు ఉనానయి. సంత్సనం కొర్క్త పరితపిసుీనన ఇక్షావక్త, హయములన ఇచిి బదులుగా ఒక
47

సంత్సనం కలిగే వర్క్త మాధవిని తన వదద ఉంచమని ఒపాందం క్తదురుి క్తనానడు. ఇక్షావక్త మాధవి
ద్వరా ‘వసుమనసుాడు’ అనే క్తమారుని పందిన తరువాత మాధవిని గాలవునిక్త ఇచాిడు.
ఇదేవిధంగా మిగిలిన హయములన సమకూరుికొమమని చపిా గరుతమంతుడు వళ్వళడు. గాలవుడు
కాశీరాజు దివోద్సుక్త మాధవిని ఇచిి రండు వందల గుర్రాలన తీసుక్తనానడు. మాధవి వలన
దివోద్సుక్త ‘ప్రతయర్ానడు’ అనే క్తమారుడు కలిగాడు. తరువాత గాలవుడు మాధవిని భోజ్
పురాధీశుడు ఔశీనరునిక్త ఇచిి మర్కక రండు వందల గుర్రాలన పంద్డు. ఔశీనరుడిక్త మాధవి
వలన ‘శిబి’ అనే క్తమారుడు జ్నిమంచాడు. అయినా మాధవి కనాయతవం చడలేదు. మిగిలిన గుర్రాల
కొర్క్త గాలవుడు వదుక్తచుండగా గరుతమంతుడు వచిి గాలవునితో “గాలవా! ఇలాంటి గుర్రాలు
ప్రపంచంలో ఇక లేవు. ఈ ఆరు వందల గుర్రాలన న్న గురువు గారిక్త ఇచిి రండు వందల గుర్రాలక్త
బదులు మాధవిని అతనిక్త ఇముమ” అని చపాాడు. అందరూ విశావమిత్రుని వదదక్త వళ్వళడు.
గరుతమంతుడు “అయాయ! గాలవుడు పస్త్రవాడు అతనిని కరుణించి ఈ ఆరువందల గుర్రాలన తీసుక్తని
మాధవిని మిగిలిన రండు వందల గుర్రాలక్త బదులు స్క్రవకరించండి అనానడు. విశావమిత్రుడు అందుక్త
అంగీకరించి ఆమె ద్వరా ‘అష్టక్తడు’ అనే క్తమారుని పంది తిరిగి మాధవిని గాలవునిక్త ఇచాిడు.
కనక గురుదక్షిణ వదుద అననప్పుడు విజ్ాతతో ఊర్క ఉంటే ఇంత అవసథలు ఉండేవి కాదు అని
మహాభార్తం ఉదోయగపర్వం తెలియచేసోీంది.
గాలవ గోత్రం ఉనన వయక్తీలు ఇపాటికీ హరాయనాలో నివస్త్రసుీనానరు. మరియు వారు ఋష్ట గాలవ
వార్సులుగా పరిగణించబడాారు.
శ్లా. కలాయణే తివడవనద నామని పురే కలాయణ తీరాథంచితే
కలాయణాఖయ విమాన మధయనిలయ: కలాయణ నామాహరి:
దేవీం కోమలవలిాకా మననయన్ ప్రాగాసయ సంస్వథనగో
మార్ాండేయ మున్ననదర వీక్షితతనూ రేజే కలిఘనసుీత:
వివ: నితయకలాయణర్-కోమలవలిా త్సీయార్-కలాయణ తీర్థము-కలాయణ విమానము-తూరుా ముఖము -
నిలచుననసేవ-మార్ాండేయ మహరిిక్త ప్రతయక్షము-తిరుమంగై ఆళ్వవర్ కీరిీంచినది.
గాలవ మహరిి యొకా క్తమారీలు 360 మంది. వీరిని ఒకొాకారిని ఒకొాకా దినమున స్వవమి
వివాహమాడుటచే ఆయనక్త నితయకలాయణర్ అనిపేరు వచిినది. ఈ మూడువందల అరువది కనయలన
కలిపి ఒక కనయగా చేస్త్ర స్వవమి తనక్త ఎడమవైపున ధరించుటచే ఈక్షేత్రమునక్త తిరువిడన్లద అనియు,
48

త్సయార్ాక్త అఖలవలిా అనియు పేరువచిన. ఇచట మూలవర్ తిరుమేనిలో లక్ష్మీదేవి ఎడమ(ఇడదు)


భాగమున ఉండుటచే “ఇడవన్లద” అని పేరువచిన. సముద్రతీర్ క్షేత్రమగుటచే సకర్యములు సవలాము.

వివాహం ఆలసయమవుతోనన వాళ్లా ఈ స్వవమిని దరిశంచడం వలన, అనతికాలంలోనే వారిక్త మంచి


సంబంధం లభించి వివాహం జ్రిగిపోతుంది. ఇక వైవాహిక జీవితం సవయంగా స్వగని వాళ్లా స్వవమి
దర్శనం చేసుకోవడం వలన, అపారాథలు తొలగిపోయి ఆనందకర్మైన జీవిత్సనిన గడుపుత్సరు.
అనేకమంది విష్యంలో ఇది నిజ్మైనట్టటగా వారి అనభవాలన బటిట తెలుసోీంది.
గాలవ్ తీరాం. తిరుమల సాామి పుషారిణిలో ఈశానా భ్యగంలో గాలవ్ తీరాం ఉంది. ఇది గాలవ్
మహ్రిిచే నిరిమతమంది. ఈ భ్యగంలోని తీర్థానిి త్రాగినా, లేద్వ ఇందలో సాినం చేసినా ఇహ్, పర
సుఖాలు ర్ండూ సమకూరుత్వయని పుర్థణాలు చెబుతునాియి.
చత్రసేన మరియు గాలవ్: పదమపుర్థణం ప్రకారం … చత్రసేనుడు గంధరుాడు, పుషపకవిమానంలో
తిరిగందకు ఇషటపడే వాడు. ఒకసారి అతను ఆకాశంలో ఎగురుతూ ఉండగా, అతను ఉమిమవేసాేడు.
అది దరదృషట వ్శాతుే, గాలవ్ మహ్రిి సాయంత్రం సంధ్యావ్ందనం చేసుేనిప్పుడు ఆ ఋషి చేతిలో
పడింది. ఉలాాసంగా ఉని గంధరుాడిని చూసి గాలవ్కు సహ్జంగానే కోపం వ్చింది. మహ్రిి వెళ్లా
శ్రీకృష్ణునిక్త మొరపెట్టటకునాిడు. కృష్ణుడు ఋషిని ఓద్వరిి చత్రసేనుడిని చంపేసాేనని హామీ ఇచాిడు.
ఇంతలో, నారద మహ్రిి చత్రసేనుడిక్త, శ్రీ కృష్ణుడు తనను చంపుత్వనని చేసిన ప్రతిజా గురించ
తెలియజేశాడు. భయపడిన గంధరుాడు తనను రక్షంచమని నారదని వేడుకునాిడు. దికుాతోచని
గంధరుాడిక్త నారదడు ఒక ఉపాయం చెపాపడు! ఆ ప్రకారం చత్రసేనుడు, అతని భ్యరాలు సంధ్యావ్ళ్ల,
రత్వివ్ళ్లలు సుభద్ర ర్థజభవ్నానిక్త వెళ్లా పెదదగా ఏడవ్డం మొదలుపెట్టటరు. కృష్ణుడి సోదరి మరియు
అరుునుడి భ్యరా అయిన సుభద్ర ఈ గొడవ్ ఏమిటో చూడట్టనిక్త బయటకు వ్చింది. సంధ్యావ్ళ్ల,
రత్వివ్ళ్ల సుభద్ర పాద్వలను పట్టటకుని, తమ భరేను రక్షంచమని జ్ఞలిగా విలపించారు.
“బాధపడకండి! నా భరే పర్థక్రమశాలి అరుునుడు మరియు నా సోదరుడు మర్వ్రో కాద శ్రీ కృష్ణుడు!
చత్రసేనను రక్షసాేనని వాగాదనం చేసుేనాిను. అతనిక్త ఎట్టవ్ంటి హాని జరగద!” అని జరిగిన విషయం
తెలుసుకోకుండా ఆమె ప్రకటించంది.
అప్పుడు చత్రసేనుడు మరియు అతని భ్యరాలు మొతేం సంఘటనను మరియు అతనిని చంపడానిక్త శ్రీ
కృష్ణుడి నిరుయానిి వివ్రించారు. సుభద్ర ఆలోచనలో పడింది. ఆమె సోదరుడు కృష్ణుడు సాయంగా
49

గంధరుాడిని చంపాలని నిరుయించుకుంటే, ఆమె అతనిి ఎలా రక్షంచేది? ఆమె అరుునుడి వ్దదకు వెళ్లా
కథను అతనిక్త చెపిపంది. అరుునుడు, కృష్ణుడి నుండి చత్రసేనుణిు రక్షసాేనని వాగాదనం చేశాడు. కృష్ణుడు
చత్రసేనుని వ్ధంచడానిక్త వ్చినప్పుడు, అరుునుడు అతనిని ఎదర్కానాిడు! కృష్ణుని భీకర బాణాల
నుండి చత్రసేనను రక్షంచగలిగాడు అరుునుడు. కృష్ణుడు మరియు అరుునుడు ఇదదరూ తమ వాగాదనానిి
నెరవేర్థిలని కోరుకునాిరు మరియు వారు దాందా పోర్థటం ప్రారంభంచారు! అసమానమన
యోధులు పోర్థడుతుని ఈ మంచ సేిహితులను చూసి ప్రజలు భయపడాారు. దాందా పోర్థట్టనిక్త
అడుాకటట వేస్తే సుభద్ర వేగంగా వ్చి వారి మధా నిలబడింది. చత్రసేనుడు కూడా తన ప్రాణాలను
కాపాడమని కృష్ణుడిని వేడుకునాిడు. గాలవ్ మహ్రిిక్త నమసారించ క్షమించమని కృష్ణుడు
చత్రసేనునిక్త సలహా ఇచాిడు. చత్రసేనుడు వెంటనే గాలవ్ మహ్రిి వ్దదకు వెళ్లా క్షమించమని అడిగాడు.
ఒక పరపాట్ట వ్లా కలిగ అనిి ఇబబందలను చూసి మహ్రిి అతనిని క్షమించాడు. గాలవ్ మరియు
చత్రసేనులు ఇదదరూ సంతృపిేగా ఇంటిక్త తిరిగి వ్చాిరు. తన ప్రాణాలను కాపాడినందకు చత్రసేనుడు
అరుునుడిక్త చాలా కృతజాతలు తెలిపాడు.
ఒకానొక కాలంలో గాలవ్ మహ్రిి హిమాలయాలలో తపసుు చేసుకుంటూ భవిషాత్ ను తెలుసుకొనే
దివ్ాశక్తేని సంపాదించాడు.
ప్రాచీనకాలంలో దక్షణ భ్యరతదేశానిి “అరావ్నం” అని పిలిచేవారు. ఆ ప్రాంతమంత్వ దటటమన జిలేాడు
చెటాతో మూలికా వ్నాలతో నిండి ఉండేది. కుంభకోణం, ఆడుతురై సమీపాన వుని స్తరాదేవుని
దేవాలయ సధలపుర్థణంలో యీ జిలేాడు వేరు యొకా అపూరామన విశిషటత వివ్రించబడి యునిది.
ఆ పరాత్వలలో తపసుు చేసుకునే మునులు కొందరు ఆయన వ్దదకు వ్చి, తమ భవిషాత్ ను గురించ
తెలుసుకునాిరు. ఒక యువ్ సాధువు కూడా వ్చి గాలవ్ మహ్రిిని తన భవిషాత్ గురించ చెపపమని
అడిగాడు. గాలవ్ మహ్రిి వెంటనే “నీకు భవిషాత్ లేద. ఫలిత్వలు లేవు” అని చెపపగా, తక్షణమే, ఆ
సాధువు చవుకుాన లేచ “నేను ఎవ్రో తెలుసా... కాలదేవుడిని. ముంద నీ భవిషాత్ ఏమిటో
తెలుసుకో,” అని అదృశామపోయాడు.
గాలవ్ మహ్రిి జ్ఞాన దృషిటతో తనని గురించ త్వను చూసుకోగా, గత జనమలో త్వను ప్రాణంతోవుని
పీత కాళ్ళను పీక్త తినినందన, యీ జనమలో, నికృషటమన కుష్ణట వాాధతో బాధపడవ్లసి వ్సుేందని, అదే
తన భవిషాత్ అని తెలుసుకునాిడు. తక్షణమే వింధాపరాత్వలకు వెళ్లళ, అగిిని ప్రజాలింపజేసి నవ్గ్రహ్
పూజలతో వారిని ప్రసనిం చేసుకునాిడు. వారు ఒక్త సమయాన గాలవ్ మహ్రిి ఎదట ప్రతాక్షమ ఆ
50

మహ్రిిక్త ఏ వాాధ ర్థకుండా వ్ర్థలను అనుగ్రహించారు. నవ్గ్రహాలు ఇచిన వ్ర్థలకు ఆగ్రహించన


బ్రహ్మదేవుడు కోపంతో,” విధని ఎదిరించ మీరు వ్ర్థలు యిచి నందన మీరు తొమమండుగురు గాలవ్
మహ్రిి వాాధ విముకుేడయ్యా వ్రకూ భూలోకంలోని కష్కటలను అనుభవించమని,” శపించాడు.

వాాకుల పడిన నవ్గ్రహాలు శాపవిముక్తే ప్రసాదించమని వేడుకునాిరు. అందకు “భరత ఖండం లోని
దక్షణప్రాంతంలో కావేరీనదీ తీర్థనగల అరావ్నానిక్త వెళ్లళ సోమవారము నాడు పవిత్ర సాినాలు చేసి,
అకాడ వెలసిన మంగళ్నాయక్త సమేత ప్రణవ్నాథుడిని భక్తే శ్రధధలతో పూజించ, అకాడ మొలచన
జిలేాడు ఆకులలో పెరుగు అనిము భుజించ మీ మీ సాావ్ర్థలకు చేరమని” బ్రహ్మదేవుడు ఆదేశించాడు.
నవ్గ్రహ్ నాయకులు బ్రహ్మదేవుని ఆనతిని పాటించ శాప విముకుేలైనారు. అకాడ అగసేయ మహ్రిిని
దరిశంచ ఆయన ఆశీర్థాద్వలు కూడా తీసుకునాిరు. అప్పుడు అగసేయ మహ్రిి వారిక్త శ్వాత గణపతి
గురించ తెలాజిలేాడు మూలికల విశిషటత గురించ తెలియజేశాడు. ఈ తెలాజిలేాడు మూలిక అతాంత
వ్శీకరణ శక్తే కలదిగా సిధధ పురుష్ణల సోేత్రపాఠాల ద్వార్థ తెలుసుేనిది.
తెలాజిలేాడు మూలికలతో తయారుచేసిన చని వ్లంపురి వినాయకుని ప్రతిమను, యీ మంత్ర
సమనిాతమన ర్థగి యంత్రం మీద పెటిట విధ విధ్యనాలు పాటిస్తే పూజిసేే సకల సిరి సంపదలతో
తులతూగుతూ, భోగభ్యగాాలు అనుభవిసాేరు. వ్శిషఠ మహ్రిిక్త శ్వాత్వరా మూలిక మహిమ గురించ
అగసీా ముని ప్రథమ శిష్ణాడైన శ్రీదిరణ ధూమాగిి యిలా తెలియచేశాడు.
మన పూజలను అందకునే గణపతి భకే సులభుడు. నవ్గ్రహాల దోష్కలను, చెడు దృషిట దోష్కలు వ్ంటి
పలువిధ్యలైన దోష్కలను శ్వాత్వరా గణపతి అని పిలవ్బడే తెలాజిలేాడు మూలికతో చేసిన గణపతిని
పూజించడం ద్వార్థ తొలగించుకొని సరా శుభ్యలను పందవ్చుిను.
దేవీభ్యగవ్తం మరియు హ్రివ్ంశం పుర్థణాల ప్రకారం - ఒకప్పుడు మాంధ్యత కుట్టంబంలో అరుణ
అనే ర్థజు ఉండేవాడు. అరుణుడు ఒక కొడుకును పంద్వడు మరియు అతనిక్త సతావ్రతుడు అని పేరు
పెట్టటరు. (ఈ సతావ్రతుడే తరువాత ప్రసిదిధ చెందిన త్రిశంకుడిగా మార్థడు). సతావ్రతుడు యువ్కుడిగా
ఉనిప్పుడు ఒకసారి బ్రాహ్మణుడి కళ్యాణ మండపంలోక్త వెళ్లా వ్ధువును అపహ్రించాడు. తన
కుమారుని ఈ దర్థమరగపు పనిక్త కోపోద్రికుేడైన ర్థజు అతనిని తన ర్థజభవ్నం నుండి బయటకు
పంపాడు. ద్వనితో సతావ్రతుడు లక్షయం లేకుండా తిరుగుతునాిడు.
51

ర్థజు తన వారసుడిని విడిచపెటిటన ఈ పనిని ప్రకృతి నిరసించంది మరియు దేశంలో పనెిండేళ్లాగా


వ్ర్థిలు లేవు. ప్రజలంత్వ తీవ్ర ఇబబందలకు గురయాారు. బాధపడిన వారిలో విశాామిత్రుని భ్యరా
మరియు పిలాలు ఉనాిరు. ఆ సమయంలో విశాామిత్రుడు తపసుు చేయడానిక్త కౌశిక్త నది ఒడుాకు
వెళ్యళడు. విశాామిత్రుని కుట్టంబం తిండిలేక చాలా బాధలో ఉంది. ఆకలి తీరుికోవ్డానిక్త ఆహారం
కోసం పిలాలు ఏడుసుేని దృశాం వారి తలిాని ఎంతగానో బాధంచంది. కాబటిట ఆమె ఒక బిడాను అమిమ,
అమమకం ద్వార్థ పందిన ద్వనితో ఇతరులను పోషించాలని నిరుయించుకుంది. పిలాలందరూ ఆకలితో
చనిపోవ్డం కంటే ఒక బిడా లేకుండా ఉండటం మంచది అని అనుకుని, ఆమె దరభ ఆకులతో ఒక
త్వడును తయారు చేసి, ద్వనిని ఒక పిలావాడి మెడలో కటిట అమమకానిక్త తీసుకువెళ్లాంది. ద్వరిలో తల్లా
బిడాలిదదరూ విలపిసుేనాిరు. సతావ్రతుడు వారిని చూసి జ్ఞలిపడాాడు. సతావ్రతుడు వారి విచారకరమన
కథను విని, ఆ స్త్రీ విశాామిత్రుని భ్యరా అని తెలుసుకునిప్పుడు, అతను ఆమెతో ఇలా అనాిడు: "అయోా,
పూజామన స్త్రీ, మీరు ఈ అబాబయిని అమమవ్లసిన అవ్సరం లేద. అతని మెడలోని త్వడును విపిప
విసిరివేయండి. నేను మీ బాగోగులు చూసుకుంట్టను. మీ భరే తిరిగి వ్చేి వ్రకు నేను మీ అందరికీ
ఆహారం తెచి మీ ఆశ్రమానిక్త సమీపంలోని చెట్టటకు వేలాడదీసాేను. ఇది విని తలిా చాలా సంతోషించ,
వెంటనే ఆ బాలుడి మెడలోని త్వడును విపిపంది. ఆ విధంగా మెడలోని త్వడును విపపబడడం వ్లన ఆ
బాలుడు 'గాలవ్' అని పిలువ్బడాాడు.
గాలవుడు ఒకసారి యయాతిక్త తన సుదీరఘ తపసుు ద్వార్థ లభంచన పుణాంలో ఎనిమిదో వ్ంతు
ఇచాిడు. అంతటి బ్రహ్మవాది గాలవ్ మహ్రిి.
*****

ఉచిత ప్రకటనలు
ఉభయ రాష్ట్రాలలో రాబోయే న్లలోని ఆధాయతిమక – జ్యయతిష్ విష్యాలక్త సంబంధించిన ఇంకా
Consulting Astrologers యొకా ప్రకటనలన ఉచితంగా వేసుీంది, శ్రీ గాయత్రి. పూరిీ
వివరాలు సంప్రదించవలస్త్రన వారి పేరు, WhatsApp నంబర్ తో సహా మాక్త 10 వ త్సర్తఖు
లోగా అందంగా డిజైన్ చేస్త్ర పంపండి.

డా. వి. యన్. శాస్త్రి, మానేజింగ్ ఎడిటర్. శ్రీ గాయత్రి


52

గొట్టటముకాల వేంకట అపాారావు, సేటట్ బాయంక్ ఆఫ్ ఇండియా


విశ్రాంతి ఉదోయగి, హైదరాబాద్ mobile:9959976688.

సుందర్ కాండము
స్క్రత్సనేవష్ణ కొఱక్త సముద్రమున లంఘించుటక్త ముందు "నేన రాముడు విడిచిన బాణము వలె
వాయువేగమున లంకలో ప్రవేశింతున" అని హనమ అనటలో గల ఆంతర్యమేమి?
జ్. స్క్రతమమ కాంచనలంకలో యునానర్ని సంపాతి వలన తెలుసుకొని,తన
జ్నమవృత్సీంతమున,తనయొకా వాయు వేగ శక్తీని జాంబవంతుని ద్వరా తెలుసుకొని అమితమైన
ఉత్సాహముతో,100 యోజ్నముల దూర్ములో యునన లంకక్త వళిా స్క్రతమమ దర్శనమున
చేసుకొన్దన అన ధృడమైన సంకలాంతో, సముద్ర లంఘన చేయుటక్త శర్తర్మున మహా
పర్వతమంత పెంచి, అంగద్ది వానరులతో ఇట్టా పలికెన
యథా రాఘవనిరుమకీుః శర్ుః శవసనవిక్రముః.
గచేఛతీదవదగమిషాయమి లఙ్ాం రావణపాలిత్సమ్৷৷5.1.39৷৷
దీని గుఱంచి కొంచము వివర్ణతో తెలుసుకొన్దము.
1. వానర్ములందరిలోనూ ప్రథమముగా శ్రీరాముని దర్శనభాగయము కలిగినది ముందుగా హనమ
ఒకారిక, స్వవమి దర్శనము తోనే భాగయవంతుడన అయియతిని అని హనమ తలంచన. స్వవమి మీద
అతయంత భక్తీ ప్రపతుీలతో యుండెడివారు,సుగ్రీవునితో మైత్రీ బంధమున ఏర్ార్చిరి,రామకార్యము
సుగ్రీవుడు ఎకాడ మర్చిపోత్సడో అని మునముందే హెచిరిసూీ వచిినారు,స్వవమి ఇదంతయూ
గమనిసుీనానరు,స్క్రత్సనేవష్ణ కొఱక్త వానర్ములన అంగదుని నాయకతవములో దక్షిణ దిక్తాక్త
పంపినప్పుడు కూడా "హనమా!న్నవే స్క్రతమమ జాడ తెలుసుకొనగలవాడవు" అని నమమకంతో సుగ్రీవుడు
పంపెన, ఇదంతయూ శ్రీరాములవారు పర్యవేక్షించుచునానరు,అందుకనే స్క్రతమమక్త తన గురుతుగా
తెలుపుటక్త అంగుళీయకమున ఇచిన,అకాడితో హనమ మహాశక్తీమంతుడయెయన.
2. రామ నామమే,రామ సమర్ణే హనమక్త శ్రీరామర్క్ష అయినది,ఆ నామము సర్వజ్గద్రక్ష కద్!
అందుకనే నేన రాముని ధనసుానండి విముకీమైన బాణము వలె అతి వేగంగా ఆకాశములో
53

దూసుక్తపోత్సన,లంకలో ప్రవేశిస్వీన' అని పలిక్తరి. అసలు బాణము అనద్నిక్త శక్తీ


యుండునా?అన ప్రశనక్త యుండదు అననది సరిఅయిన సమాధానము,ఉద్హర్ణక్త train
అతివేగముగా వళ్లాచుననది అని అంటాము,train క్త వేగము యుంట్టంద్?ద్నిని నడిపే driver
చేతిలో వేగము నియంత్రించబడి యుండున,అదేవిధముగా బాణము ప్రయోగించిన వాని శక్తీపై ద్ని
వేగము యుండున. ఇకాడ రామబాణము అంటే హనమంతుడే, శ్రీరాముని భుజ్ బలంతోనే
బాణము,శ్రీరామనామ బలముచేత హనమంతుడు లక్షామున చేరుదురు,ఇదదరూ స్వవమి సేవక్తలే
అని గ్రహించవలెన. శ్రీరాముని శక్తీ అట్టవంటిది, మధయలో మైనాక్తడు ఆతిథయము ఇస్వీన అనననూ
,స్వవమి కార్యము ననన తొందర్చేసుీననది,అనయధా భావించవదుద అని తెలిపి ఆగక్తండా,మరాయద
కోసము త్సక్త ముందునక్త అదే వేగముతో వళిాపోయెన,సుర్సతో కూడా అదేమాట తెలిపి ముందుక్త
స్వగెన,అదేవిధముగా రామకారాయర్థము వళ్లతునన తన యొకా న్నడన పటిట క్రందక్త లాగుచునన
స్త్రంహిక అన రాక్షస్త్రని చంపి,లోకోపకార్ము చేస్త్ర అంతే వేగముతో ముందుక్త స్వగెన,ఇనిన
విఘనములు కలిగిననూ లక్షామగు లంకన చేరినారు అంటే,అది అంతయూ రామనామ
మహిమవలానే అని తెలుసుకొనవలెన. ఆయనక్త అదృష్టముగా (కనిపించక్తండా
నడిపించుచుననది),రామహసీము పనిచేయుచుననది,అందుకనే రాముని చేత సంధింపబడిన బాణము
వలె లంకన చేరిరి.
3. హనమ మఱయొక వాగాదనము కూడా చేస్త్రరి,
న హి ద్రక్షాయమి యది త్సం లఙ్ాయాం జ్నకాతమజామ్.
అనేనైవ హి వేగేన గమిషాయమి సురాలయమ్৷৷5.1.40৷৷
యది వా త్రిదివే స్క్రత్సం న ద్రక్షాయమయకృతశ్రముః.
బద్ాా రాక్షసరాజానమానయిషాయమి రావణమ్৷৷5.1.41৷৷
నేన లంకాపురియందు స్క్రతన కానకపోయినచో,ఈ వేగముతోనే సవర్గమునక్త
పోయెదన,అచిటకూడా ఆమె కనిపించకపోతే,అలసట పందక మర్ల లంకక్త పోయి రాక్షసులక్త
ప్రభువగు రావణ్మని బంధించి ఇచిటక్త తెచిదన. నేన ఏ విధముగానైననూ కృత్సరుథడనై స్క్రతన గొని
వచిదన, రావణ్మనితో కూడ లంకన పెలాగించి ఇచిటక్త తీసుకొనివచిదన, అని హనమ
పలికెన,దీని భావమున తెలుసుకొన్దము.
54

4.హనమక్త అంతటి శక్తీ ఎకాడనండి వచిినది? మనము క్తష్టాంధాకాండలో ,వాలిక్త తనయొకా


బలము-శక్తీ తెలుపుటక్త శ్రీరామప్రభువు ప్రయోగించిన బాణము 7 స్వలవృక్షములన
ఛేదించి,ఎదురుగా యునన పర్వతమున దొలిచి ర్ంధ్రము చేసుకొని ఆవలి వైపునక్త వళిా అకాడ నేలలో
ర్ంధ్రము చేసుకొని,పాత్సళ్ము వర్క్త వళిా,మర్ల అదే వేగముతో రాముని అంబులపదిని
చేరన,ఇది అంతయూ రపాపాట్ట కాలములో జ్రిగిపోయెన. అని రాముని శక్తీని,భుజ్బలమున
తెలుసుకొనియునానము. అదే విధముగా హనమ కూడా లంకక్త వళిా,అకాడనండి ఉతీర్ దిక్తాన
యునన సవర్గమునక్త,మర్ల లంకక్త వళిా లంకన పెక్తలించి తీసుకొని వచిదన అని పలిక్తనారు
,అనగా శ్రీరాముడు ప్రయోగించు బాణమునక్త యెంత వేగము యుండున్న,రామనామమున
నితయమూ సమరించు హనమక్త కూడా అంతే శక్తీ యుననదన అదుోత విష్యము
తెలుసుకొనచునానము,
5.కావున రామబాణము మఱయు రామకారాయర్థము వళ్లతునన హనమ ఒకారే,అందుకనే రాముడు
ప్రయోగించిన బాణము వలె వాయువేగముతో వళ్లాదన అని తెలిపిరి.

అలలు తగిగంతరువాత స్వననం చేద్దమనక్తనానడట ఒకడు సముద్రం చూసూీ.


బాధయతలు తీరింతరువాత జాాన సముపార్జన చేయవచినక్తనానడట ఇంకొకడు. వాడు
ఎపాటికీ స్వననం చేయలేడు. వీడిక్త జాానం ఎపాటికీ రాదు, .. సేకర్ణ

కొంతమంది సందేహాలు నివృతిీ చయయమని ఆధాయతిమక-జ్యయతిష్ విష్యాలన అడుగుతునానరు.


తమక్త తెలిసునాన అందరికీ పత్రికా ముఖంగా తెలియాలని కొంతమంది సంప్రదిసుీనానరు. ఇది
చాలా మంచి స్వంప్రద్యం. ఎవరికైనా వారి పేరు వయయడం అభయంతర్మయితే వారు
ముందుగానే వారి సందేహం తో బాట్ట తెలపండి. అటిట వారి పేరు గోపయంగా ఉంచుత్సం.
మరి ఏ విష్య మైన (M):9866 24 2585 ఫోన్ ద్వరా గాని లేక WhatsApp ద్వరాగాని
సంప్రదించండి. మా మైల్:sdparishath@gmail.com.
55

దైవజ్ా ర్తన, జ్యయతిష్ ర్తన, జ్యయతిష్ భూష్ణ్, వాసుీ ర్తన,


డా.పుసులూరి సరేవశవర్ ఫణి శర్మ, బాల త్రిపుర్సుందరి
జ్యయతిష్ వేదిక్ ట్రసుట, ధవళేశవర్ం (ఆం.ప్ర)

శత్సక్షి అవత్సర్ం కథ
శత్సక్షి అమమవారి అవత్సర్మున గురించి వాయసులవారు జ్నమేజ్య మహారాజునక్త తెలియచేశారు.
మర్ల ఎంతోమంది పెదదలు ఆ కథలన క్తాపీంగా మనక్త తెలియచేశారు. హిర్ణాయక్షుడి వంశంలో
రురువు అనే ద్నవుడుండేవాడు. అతని కొడుక్త దుర్గముడు. మహా పరాక్రమవంతుడు. కాన్న
దుష్టచితుీడు. దేవవిర్భధి. దేవతలిన శాశవతంగా నిరూమలించడం ఎలా అని ఆలోచించేవాడు ఎప్పుడూ.
చివరిక్త అతనికో ఆలోచన తటిటంది-దేవతలక్త బలానిన యిచేివి వేద్లు. వాటిని వాళ్ళ దగగర్ లేక్తండా
చేసేీ వాళ్ళ ర్భగం క్తదురుతుంది గద్ – అని. ఆలోచన తటిటందే తడవుగా హిమాలయానిక్త వళిళ వయియ
సంవతారాలు ఘోర్మైన తపసుా చేశాడు. విరించి సంతోష్టంచి అతనిక్త ప్రతయక్షమై వర్మిస్వీననానడు.
“పద్మసనా! బ్రాహమణ్మల వద్ద, దేవతల వద్ద ఉనన వేద్లు, మంత్రాలు నా అధీనం కావాలి. దేవతలు
నా చేతిలో ఓడిపోవాలి” అంజ్లి ఘటించాడు దుర్గముడు.
“అలాగే” అనానడు పిత్సమహుడు.
బ్రహమదేవుడి వర్ప్రభావం చేత బ్రాహమణ్మలు వేద్లు మర్చిపోయారు. సంధాయవందనం, హోమం,
జ్పతపాలు, యజాాలు మొదలైన నితయనైమితిీక కర్మలన్నన మానేశారు. యజాాల వలా లభించే ఆహార్ం లేక
దేవతలు శక్తీహీనలయాయరు.
వేద్లు తన వశం కావడంతో దుర్గముడు మహాబలవంతుడు అయాయడు. అనతికాలంలోనే దురావర్
పరాక్రమంతో అమరావతి మీద దండెతిీ సవరాగనిన స్వవధీనం చేసుక్తనానడు. చేసేదిలేక దేవతలు కొండ
గుహలోానూ, అడవులోానూ కాలం గడుపుతునానరు.
ఇది ఇలా ఉండగా యజ్ా యాగాది క్రతువులు లేనందువలా దేశంలో అనావృష్టట విలయత్సండవం
చేస్త్రంది. చరువులు, నూతులు, నదులు ఎండిపోయాయి. పాడిపంటలు లేక అన్ననదకాలు లేక ప్రజ్లు
మలమలా మాడిపోయారు. ప్రపంచములో దిక్తాతోచని పరిస్త్రథతి ఏర్ాడింది. వంద సంవతారాలు
56

గతించాయి. ఈ విపతార్ పరిణామానిన ఎలా ఎదుర్భావాలి? ఎవరికీ ఏమీ అంతుపటటలేదు. చివరిక్త


కొంతమంది విప్రులు హిమాలయానిక్త వళిళ అననయమైన భక్తీతో జ్గజ్జననిని ప్రారిాంచారు.
“అంబా! శాంభవీ ! మాక్త నవేవ శర్ణయం. సకల భువనాలక్త నవేవ ఆధార్ం. నవువ లేని జ్గతుీ జ్డ
పద్ర్ాం. మాత్స ! ప్రపంచానిక్త ఉపద్రవం వాటిలిాంది. ప్రజ్లక్త తిండితిపాలు లేవు. త్సగటానిక్త న్నళ్లళ
లేవు. మా నితయ కృత్సయలన్నన నిలిచిపోయాయి. ఇంకా జీవనం స్వగించడం మా వలా కాదు.
పామరులమైన మా మీద కరుణామృత్సనిన క్తరిపించు. మా దోషాలనినంటిన్న పరిహరించి, ఈ ఘోర్
విపతుీ నంచి మమమలిన ఉదారించు తల్లా!” అమమ హృదయం కరుణతో కరిగిపోయింది.
శాయమల వర్ణంతో, శత (అనంత ) నేత్రాలతో, కోటి సూర్యప్రభలతో, శాకపాక ఫలయుకీమైన
హస్వీలతో దేవి ప్రసననరాలైంది.అమమ కననలు శ్రావణమేఘాలై తొమిమది రాత్రులు నిరివరామంగా
వరిించాయి. నదీనద్లు నిండిపోయాయి. వాపీ కూపాదులు జ్ల సమృద్ాలైనాయి. తరువులు పుష్ా
ఫలభరిత్సలైనాయి. ఓష్ధులు తేజ్యవంతములైనాయి. ప్రకృతి నిండు గరిోణిలాగా శ్లభించింది.
ప్రజ్ల మనసులలో మలెాలు గుబాళించాయి. ఉలాాసం వలిావిరిస్త్రంది. దేవతలు ఆనందించారు.
కొండగుహలోాంచి, కార్డవులోాంచి వచిి, విప్రులతోన మునలతోన కలిస్త్ర దేవిని నతించారు.
“తల్లా! న్న దయ వలా ప్రపంచం యావతూీ సుభిక్షం అయింది. అనంత్సలైన కననలతో మమమలిన చలాగా
చూశావు కాబటిట శత్సక్షి అనే పేరు న్నక్త స్వర్ాకం అవుతుంది. ఈశవర్త! మేమందర్ం ఆకలితో
బాధపడుతునానం. ఇంకా నినన ప్రారిాంచే ఓపిక మాక్త లేదు. ఒకాటిమాత్రం కోరుక్తంట్టనానం. వేద్లిన
మళీళ మా ఆధీనం చయియ తల్లా !”
దేవి త్సన తెచిిన శాకపాకాలిన ఇచిి వాళ్ళ ఆకలి మంటలిన చలాారిింది. అందుకనే ఆమె ‘ శాకంభరి ‘
అయింది.
చారుల ద్వరా ఈ విష్యానిన వినానడు దుర్గముడు. ఆగ్రహావేశంతో హుటాహుటిగా బయలుదేరి
హిమాలయంలో దేవీసమక్షములో వునన దేవముని గణాల మీద బాణాలు గుపిాంచాడు. పర్మేశవరి
అతని బాణాలు వాళ్ళమీద పడక్తండా తేజ్యమయమైన చక్రానిన గొడుగులాగా అడాంపెటిట, త్సన మాత్రం
ముందుకొచిి దుర్గముణణ, అతని సైనాయన్నన శర్పర్ంపర్లతో ముంచతిీంది.
దేవీ దైతుయల మధయ చలరేగిన అపాటి సంక్తలసమర్ంలో దేవి తన శర్తర్ం నంచి కాళిక, త్సరిణి, బాల,
త్రిపుర్, భైర్వి, ర్మ, బగళ్, మాతంగి, త్రిపుర్సుందరి, కామాక్షి, తులజ్, జ్ంభిని, మోహిని, ఛిననమసీ,
గుహయకాళి, దశసహస్రబాహుక అనే తీవ్రశక్తీలిన స్వయుధ హస్వీలతో పుటిటంచింది. ఆ శక్తీలు
57

ఒకాపెట్టటన విజ్ృంభించి గంభీర్ంగా గరిజసూీ, కరాళ్ నృత్సయలు చేసూీ, అడాం వచిిన అసుర్సైనాయనిన
అణచివేసూీ , కదనర్ంగాన పదిర్భజులపాట్ట విశృంఖలంగా విహార్ం చేశారు.
రాక్షస సైనయమంత్స నశించింది. చివరిక్త దుర్గముడొకాడే మిగిలిపోయాడు. పదకొండో ర్భజున
బాహుబల గర్వం పంగులు వార్గా దుర్గముడు దేవీశక్తీలిన శక్తీహీనం చేస్త్ర. జ్గదంబక్త ఎదురు నిలిచి
వీర్భచితంగా పోరాటం స్వగించాడు.
అంబ అలిగి స్వర్థని, ర్థాన్నన రూపుమాపి అగిన సమానములైన అముమలతో అతని వక్షానిన చీలిింది.
వటవృక్షం లాగా వాడు భూమిమీద వాలిపోయాడు. వాడిశర్తర్ం నంచి ఒక తేజ్ం వలువడి దేవిలో
ల్లనమైపోయింది.
ఆమె వేద్లిన విప్రుల వశం చేస్త్రంది. అమరులు ఆనందించారు. శత్సక్షిని వినయావనత వదనాలతో
వినతించారు.
ఆ తలిా కద్ తమ బాధలు చూస్త్ర, తమకోసం ఇంత సహాయం చేస్త్రందని అందరూ అమమన ఎంతగాన్న
కీరిీంచారు. దుర్గముణిణ సంహరించినందు వలా అంబక్త ‘ దుర్గ ‘ అనే పేర్కచిింది.

సరేవజ్నాుః సుఖన్నభవంతు
ముహూర్ీ లగనములో శుభ గ్రహములు గురు-శుక్రు లుంటే, దోష్ములు పరిహార్మవుత్సయా అని
సందేహం. మహరుిలు ఏకవింశతి (21) మహా దోష్ములన బేర్కాని యునానరు. ఈ మహా
దోష్ములు విసరిజంచవలస్త్ర యుండున. ముహూర్ీ లగనము అతయంత శుభులైన మూడు
గ్రహములతో కూడినదైనపాటిక్తన్న, పంచేష్టటక బలసంపననమైనపాటిక్తన్న, తృతీయ, ష్ష్ఠ ఏకాదశ
స్వథనములందు పాప గ్రహ బల సమనివత మైనపాటిక్తన్న, వర్భగతీమాంశ కూడినదైనపాటిక్తని ఏక
వింశతి మహా దోష్ముల లోనే యొక దోష్ముతో సంపర్ాము కలిగినన మృతుయప్రద మగునని
కాళిద్సు వకాాణించియునానడు. లగనమందు గురుడుండిన లక్ష దోష్ములున, శుక్రుడుండిన
యేబది వేల దోష్ములన, బుధుడుండిన పది వేల దోష్ములు పరిహార్మగునని కొందరు చప్పుట
శ్లచన్నయము. పై యభిప్రాయము మహా దోష్ముల విష్యమున గాక సవలా దోష్ముల
విష్యముననే అని గ్రహించుట సమంజ్సము.

శ్రీ గాయత్రి
58

భాగవత్సంతర్గత నర్కలోక వర్ణన


(సేకర్ణ వాయసం)

మూడులోకాలక్త ఆవల దక్షిణ దిశలో మిక్తాలి భయంకరాలై, భూమాయకాశాల నడుమ


విజ్ృంభణముగా న్లకొని నర్కలోకాలునానయి. అంతేగాక్తండా దక్షిణంలోనే ఉనన అగినషావతుీలు
మొదలైన పితృదేవతలు కూడా తమతమ గోత్రాలలో పుటిటన వారిక్త శుభం కలగడం కోసం సతయమైన
దీవనలు ఇసుీంటారు. అకాడ పితృపతి అయిన యముడు కూడా తనలోకం చేరుకొనే జీవులక్త
జీవితకాలంలో వారు వారు చేస్త్రన కర్మలక్త తగినట్టా ఫలం ప్రస్వదిసూీ శిక్షిసుీంటాడు. ఆ
యమలోకంలో ‘త్సమిస్రం’ మొదలైన 21 నర్కాలునానయి. అవేగాక్తండా ‘క్షార్కర్దమం’ మొదలైన
మర్భ ఏడు నర్కాలునానయి. మొతీము దక్షిణంలో 28 నర్కాలునానయని కొందరు చబుత్సరు.
1. త్సమిస్రం: ఇతరుల బిడాలూ, భార్యలూ అనే ఆదర్భావం యేమాత్రం లేక్తండా అకార్ణంగా వారిని
అపహస్త్రంచే వారిని బాధించే లోకం ఇది.
2. అంధత్సమిస్రం: పర్స్క్రివాయమోహితులు అయినవారిని ఇకాడ ముకాలు ముకాలుగా చేస్వీరు.
3. రౌర్వం: హింస్త్రసూీ, ప్రాణాలన తీసేవారు, మోసగాళ్లళ క్రూర్మృగాల చేత హింస్త్రంపబడత్సరు.
4. మహారౌర్వం: రురువులు (నలాచార్ల దుప్పులు) జ్ంతు మాంస భక్షక్తల మాంస్వనిన పీక్తా
తింటాయి.
5. క్తంభీపాకం: జ్ంతువుల్లన, పక్షుల్లన, జీవులిన కాలిి తినేవారిని, క్తండలలో వేస్త్ర ఉడిక్తస్వీరు.
6. కాలసూత్రం: తలిాదండ్రులక్త, బ్రాహమణ్మలక్త ద్రోహం చేస్త్రన వారిని ఇకాడ పెదద మూక్తడులాగా
వుండేద్నిలో పడేస్త్ర మండిపోతుంటే వారిని వేలాది సంవతారాలు అలాగే హింస్త్రస్వీరు.
7. అస్త్రపత్రవనం: నాస్త్రీక్తడుగా తిరిగేవాడు కొర్డాలతో కొటటబడత్సరు. శర్తర్మంత్స ర్కీం కారుతూ
మూర్ఛపోయి, మళీళ లేచి పరుగెతుీతుంటాడు.
8. సూకర్ ముఖం: రాజులు, అధికారులు, తప్పుచేస్త్రనవారిని శిక్షించినా, బ్రాహమణ్మని ప్రాణాలు
పోయేటట్టా చేస్త్రనా, పందిమూతి వంటి సూదిమూతి గల జ్ంతువులు వీరిని నమిలి పిపిాచేసుీంటాయి.
9. అంధకూపం: కీటకాలన చంపినవారిన నూతివంటి అంధకార్ కూపంలో పడవేస్వీరు. కీటకాలు
ర్కీం పీలిి హింస్త్రస్వీయి.
59

10. క్రమిభోజ్యం: అతిథులక్త, దేవతలక్త, పితృదేవతలక్త అర్ాణ చేయక పోగా, తమ వర్క వండుక్తని
తినేవారిని క్రములు కొర్కగా, ఆ క్రములనే వీరు తింట్టంటారు.
11. సందంశం: సద్బరహమణ్మల ధనానిన దోచినవారు ఇనప ఊచలతో హింస్త్రంచబడత్సరు.
12. తపీసూరిమ: అక్రమ ద్ంపతయం చేసేవారిని, ఇకాడ ఎర్రగా కాలిిన స్క్రి విగ్రహంతో, ఎర్రగా కాలిిన
పురుష్ విగ్రహానిన కగిలింపచేస్త్ర హింస్త్రస్వీరు.
13. వజ్రకంటక శాలమలి: చయయరాని పాపపు పనలు చేసేవారిని ఇకాడ వునన ముళ్లళగల బూరుగచట్టా
ఎకామని, దిగమన్న ఆదేశిసూీ, ర్కీం కారేటట్టా హింస్త్రస్వీరు.
14. వైతరిణి: ధర్మర్క్షణ చేయని రాజులు, అధికారులు చీమూ,న్తూీరూ మల మూత్రమయమైన
నర్కంలో పడత్సరు. ఈ వైతరిణ నది ఈ నర్కం చుటూట ప్రవహిసుీంట్టంది. రాక్షసగణాలు వీరిని పీక్తా
తింట్టంటారు.
15. ప్రయోదం: శిష్ట నితయనైమితిీక కర్మలు మానివేస్త్ర, న్నచస్క్రి సంగమం చేసే బ్రాహమణ్మలు వైతరిణివంటి
ఈ సముద్రంలో పడి కొట్టటక్తంటారు.
16. ప్రాణ నిర్భధం: విన్నదం కోసం జ్ంతువులన చంపేవారు యమభట్టల బాణాలచే కొటటబడి
హింస్త్రంచబడత్సరు.
17. విశసనం: కీరిీకోసం, వంచించడం కోసం యజాాలు చేసేవారిని యమభట్టలు హింస్త్రస్వీరు.
18. లాలాభక్షం: ప్రియురాలిచే వీర్యపానం చేయించేవారు ఇకాడ హింస్త్రంపబడత్సరు.
19. స్వర్మేయాదనం: ఇళ్ళన కాలేియడం, దోచుకోవడం, ప్రజ్లన హింస్త్రంచేవారు ఈ నర్కంలో
720 క్తకాలచే కర్వబడుతుంటారు.
20. అన్నచి: అసతయ స్వక్షాయలు చపేావారు, ఎతెలీన కొండలమీద నండి త్రోస్త్రవేయబడత్సరు.
21. అయుఃపానం: యజ్ాంలో సోమపానం చేస్త్రన తరువాతనూ, వ్రతదీక్షలోనండగానూ, సురాపానం
చేస్త్రనవారి గొంతులలో కరిగిన ఇనప ద్రవం ఇకాడ పోస్వీరు.
22. క్షార్కర్దమం: - అహంకార్ంతో యోగుయలన అవమానించేవారు. ఇకాడ కార్పుకూపంలో
త్రోస్త్రవేయ బడత్సరు.
23. ర్క్షోగణభోజ్నం: నర్బలి, జ్ంతుబలులచే క్షుద్రదేవతలన - ఆరాధించేవారు, ఇకాడ రాక్షస
గణాలచేత నానాయాతనలు పడత్సరు.
60

24. శూలప్రోతం: జ్ంతువులన ఉరిపనిన పట్టటకొని, విన్నదిసూీ, - వాటిని చంపేవారు


ఇనపశూలాలతో గ్రుచిి పక్షులక్త ఆహార్ంగా వేయబడుత్సరు.
25. దండశూకం: ఇతరులన మాటలతో హింస్త్రంచే వారు పాములతో కరిపింపబడత్సరు.
26. అవటనిర్భధం: అసహాయులన హింస్త్రంచి, విన్నదించేవారిని విష్ అగిన జావలలోా పడేస్వీరు.
27. అపరావర్ీనం: అతిథులన కోపగించుక్తననవారి కనలన గ్రదదలు పీక్తవేస్వీయి.
28. సూచీముఖం: ఇంటిక్త వచిిన పెదదలన దొంగలుగా భావించి,దిగులు ముఖలతో వుండేవారిని
ధనపిశాచంచేత బడత్సరు. యమభట్టలచే దేహమంత్స క్తట్టా వేయిస్వీరు. ఇలా ఎన్నన ర్కాలునానయి.
ఈ విధంగా ఎన్నన ర్కాలైన పాపకరుమ.లు, వివిధమైన నర్కాలోా పడి, కర్మఫలాలిన అనభవించి, తమ
తమ కర్మశేషాలతో మళీళ ఈ భూలోకంలో జ్నిమస్వీరు. అలాగే పుణయవంతులు ఊర్ాాలోకాలోా
సుఖలన అనభవించి కర్మశేషాలతో మళీళ భూలోకంలోక్త వస్వీరు అని శ్రీ శుక యోగీంద్రుడు
పర్తక్షితుీతో చపాాడు.

అవశయం అనభోకీవయం కృతం కర్మ శుభాశుభమ్


త్స॥ పుణయపాప రూపకర్మన ఎవరు చేస్త్రనా ద్నిని వారు తపాక అనభవించి తీరాలిాందే! కార్యకార్ణముల
గొలుసే కర్మ. మనం చేసే పనేకాదు, చేయాలనే ఆలోచన, ద్ని ఫలితం కూడా అనసరించి వసుీంది. కర్మలు
మూడు విధాలు ‘సంచితం, ప్రార్బాం, ఆగామి’. ఇంతక్త ముందు అనాది జ్నమలలో ఆరిజంచిన కర్మన ‘సంచితం’
అంటారు. ఇందులోంచి ఈ జ్నమలో ఈ శర్తర్ముతో అనభవించేదంత్స ‘ప్రార్బాం.’ ఈ జ్నమలో చేస్త్రనది వనక
నిలువలో కలిస్త్ర రాబోవు జ్నమలో అనభవించ వలస్త్రనది ‘ఆగామి’మామిడి పళ్ళ కాపు నండి పండిన మామిడి
పండాన తీస్త్ర ఇచిినట్టాగా, భగవంతుడు ప్రతి జీవిక్త వాని కరామనగుణంగా పరిపకవమైన కర్మలన తీస్త్ర ఏడు
జ్నమలక్త కటాయిస్వీడు. ఏ కర్మఫలమున ఎప్పుడు ఏ విధంగా అనభవించాలో నిర్ణయించేది భగవంతుడే! గత
జ్నమలలో చేస్త్రన పుణయకర్మల ఫలములు ఈ జ్నమలో అనభవంలోక్త వసుీనానయి కాబటేట, ఈ జ్నమలో సుఖం
అనభవిసుీనానడు. గత జ్నమలలో చేస్త్రన పాపకర్మలు, ఈ జ్నమలో అనభవంలోక్త వసుీనానయి కాబటేట ఇప్పుడు
మానవుడు కషాటలుపడుతూ, కన్ననళ్ళ పాలవుతునానడు. అందుచేత చేసే ప్రతి మంచి పని ఆ భగవంతుడే
చేయిసుీనానడన్న, ఆ పని ఫలితం ఏదైనా అతనిక చందుతుందని, బాధయత అంత్స అతడిదేనని, త్సన భగవంతుడి
చేతిలో ఒక పని ముట్టట మాత్రమే అని దృఢంగా విశవస్త్రంచి భగవత్, భాగవత (భకీ), ఆచార్య కైంకర్య రూపంగా
అనిన పనలూ చేయాలి. భగవంతుడే అనగ్రహించి కావలస్త్రనవన్నన త్సనే ఇచిి, పూర్వకర్మలన అనినంటిని
తొలగించి, తనతో చేరుిక్తంటాడు. ఒకామాటలో చపాాలంటే మాధవసేవగా సర్వప్రాణికోటి సేవ చేయడమే
మనిష్టక్త భగవంతుడు అనగ్రహించే వర్ం. అదే మానవ జ్నమక్త స్వర్ాకత.
సేకర్ణ:మణికంఠ
61

వివేక చూడామణిలో శంకర్ భగవత్సాదులు


మణికంఠ: 95053 08475
శంకర్ భగవత్సాదులు మనిష్ట జ్నమన ఉతీమం అనలేదు, దుర్ాభం అనానరు.అపార్సలు దిసమొలగా
కొలనలో దిగి జ్లకాలాడుతునానరు. శుకముని ఆ దిశగా రావడం అందరూ చూశారు. ఎవరూ
పటిటంచుకోలేదు. శుక్తణిణ పిలుసూీ వాయసమహరిి పరుగున వసుీనానడు. స్క్రిలు కంగారుగా బటటలు
చుటటబ్లట్టటకోబోయారు. విసుీపోయాడా మహరిి. "నవ యవవనంతో మెరిస్త్రపోతునన నా కొడుక్తన
చూస్త్రనప్పుడు లేని కలవర్పాట్ట వయోవృదుాడనైన ననన చూసేీ ఎందుక్త కలిగింది?" అని అడిగాడు.
"న్న కొడుక్త నిర్మలుడు, నిసాంగుడు" అనానరు అపార్సలు. "అనక్షణం పర్మాతమ సవరూపానిన
ఉపాస్త్రసూీ, దరిశసూీ, పర్వశిసూీ, బాహయ ప్రపంచానిన మరిచిపోయినవాడు" అననది భాగవతం. ఆ
స్త్రథతిలో ఉననవాడిని 'ఆరూఢుడు' అంటారు. "ఇది నగర్ము, ఇది అర్ణయము, ఇది సఖయము, అది
అసఖయము, ఇతడు పురుష్ణడు, ఆమె స్క్రి' వంటి తేడాలేవీ అలాంటి పరిణత మనసుాలక్త తోచవు.
ఆరూఢుడిక్త ( బ్రహమజాానిక్త ) ఏది చూచినా బ్రహమమయమే. అతడు సంగములు సర్వమునూ కలిగి సంగి
( లోబడినవాడు ) కాడు. భోగములు సర్వమునూ చంది భోకీ కాడు. లోకంలో సనాయస దీక్షాపరుల
పర్మ గమయం అదే !
సనాయసం తీసుకోవడమనేది ఆ గమాయనిన చేరుకోవడానిక్త ! "సనాయసం స్క్రవకరించార్"ని మనం అంటూ
ఉంటాం. కాన్న అది పుచుిక్తంటే వచేిది కాదు. తిర్కాసంత్స - మనసుతోనే ! "బంధానికైనా,
మోక్షానికైనా కార్ణం మనసే" అననది ఉపనిష్తుీ. అంటే స్వధయమూ మనసే, స్వధనమూ మనసే.
సనాయస్వశ్రమ స్క్రవకర్ణక్త వైరాగయం తొలిమెట్టట. సనాయసం అంటే కాషాయం కాదు. పరిపకవ, వైరాగయ,
జీవన ఫలస్వయం. భవబంధాలన, సుఖదుుఃఖలన పరిపూర్ణంగా చకాగా విడిచిపెటటటం (సత్ +
నాయసం ). అదే సనాయసం. తన భారానిన పర్మాతమ పాద్ల చంత సమరిాంచడం భర్నాయసం. అదే
అననయ శర్ణాగతి. అది మానస్త్రక పరిణయం. వైరాగయభావసమృదిా.
స్క్రి, ధన, పుత్ర వాయమోహాలనే మూడింటిన్న "ఈష్ణత్రయం" అంటారు. ఈష్ణం అంటే కోరిక,
వాయమోహం. ద్రేష్ణ, ధనేష్ణ, పుత్రేష్ణ అనే మూడు ర్కాలైన మోహాలతో మానవులు
పీడింపబడుతుంటారు, కర్మబంధితులై వుంటారు.వాటి కోసం ఎలాంటి తప్పుడు పనలు
చేయడానికయినా స్వహస్త్రస్వీరు. వైరాగయమనేది ఈష్ణ త్రయానిక్త ఎదురు చుకా. వాటిని తయజించి
62

సదుగరువునాశ్రయించి దేహంలో ఆరు పువువలలో పూజ్లన చేస్వీనని దృఢ సంకలాానిన స్క్రవకరిస్వీడు


సనాయస్త్ర. దేహంలో ఆరు పువువలంటే ష్టిక్రాలు. వాటినే ష్డాధార్ కమలాలని అంటారు. స్వధన
చేయగా చేయగా, హృదయాకాశంలో ఓంకార్ం గంటమాదిరి మోగుతుందట. అది తుదిమెట్టట.
చివరికలా జాాన, వైరాగయ, నిశిల, ఆనందపూరుణలైనవారు జీవనమక్తీలవుత్సరు. ఇదంత్స ఒకా
మానవజ్నమ లోనే స్వధయం. వివేక చూడామణిలో శంకర్ భగవత్సాదులు మనిష్ట జ్నమన ఉతీమం
అనలేదు, దుర్ాభం అనానరు. మురిస్త్రపోవటానిక్త కాదది, ముక్తీ పందటానికని
చపాారు.యోగజీవనమనేది స్వధనతోనే స్వకార్మవుతుంది.
శ్లాకం:స్వ శార్ద్ ప్రసనాన రాజ్తి -మమ మానసే నితయమ్ ।
యా శార్ద్బజవదనా జ్నన్న - కీరాీా హి సర్వలోకానామ్ ॥
భావం: మలెాపూవు వలె సవచఛంగా మరియు చంద్రునివలె తేజ్యవంతంగా నితయం నా మనసుాలో
ఉననది, వీణ మరియు జ్పమాల అభయహస్వీలతో తెలాని కమలంపై కూరుిననది మరియు
ములోాకాలలో కీరిీంపబడే సర్సవతీదేవి నా అజాానానిన తొలగించి ననన ర్క్షించుగాక.

సేకర్ణ:మణికంఠ

సంధాయహీనుః అశుచిుః
ర్భజులో 10 ని|| చేసే సంధాయవందనం ఎంత గొపా ఫలిత్సనినస్వీయో వినండి. గుడిక్త వళిా, ప్రదక్షిణ,
మొక్తా తీర్ిడం ఇవేమీ అవసర్ం లేదు. 5 లేద్ 10 ని|| చేసే సంధాయవందనం చాలు. ఎందుకంటే
మందేహులు అనే రాక్షసులు సంధయ సమయం లో సూరుయనిక్త అడుాపడుత్సరు. సంధాయవందనం,
గాయత్రి వలా ఆ శక్తీ బాణాల లాగా మారి సూరుయడిక్త అంది ఆ రాక్షసులన ఓడించ డానిక్త
ఉపయోగపడుత్సయి. సంధయ సమయం లో ఉపనయనం కాని వారు ఏ దేవత సోీత్రమైన
చేయమనానరు. నితయ సంధ్యయపాసుక్తని జాతకం చూడాలిాన అవసర్ం లేదట. ఏ గ్రహాలు ఏమీ
చేయలేవు. పైగా వాడి కోరికలు తీర్ిడానిక్త దేవతలు పోటీపడత్సర్ట. శ్రీరామ కృష్ణణలే చేయగా
మనక్త చేయడానిక్త ఏమయియంది?
--- శ్రీ స్వమవేదం ష్ణ్మమఖ శర్మ గారు
63

శివ కశవ అభేదము – పోతనామాతయ స్వవనభవము


......జ్యం వంకటాచలపతి, మదనపలిా
M: 08571223554

“శ్రీ కైవలయ పదంబు జేరుటక్తనై “ అనే మంగళ్కర్మైన పదయముతో, శ్రీ కృష్ణ సుీతితో – భాగవత కథా
ర్చనక్తపక్రమించాడు బమెమర్ పోతన. ఒక పుననమి రాత్రి, చంద్రగ్రహణ పర్వ దినమున గంగా
స్వననము చేస్త్ర, ఆ నదీ తీర్మునందు ఇసుకతిన్నపై కూర్కిని అర్ానిమీలిత నేత్రుడై పర్మేశవరుని
ధాయనము చేయుచుండెన. ఆ సమయములో –
నలాని మబుబప్రకాననన మెరుపు తీగెవలె ఆయన వంట ఒక తరుణి శ్లభాయమానముగా నననది.
చంద్రబి౦బములోని అమృతము వలె ఆయన మోముపై చిరునవువ ప్రకాశిసూీ వుంది. చండ్ర మాన
(తమాల వృక్షము) న అలుాకొనన తీగె వలె భుజ్ముపై వ్రేలాడుతునన పెదద విలుా గలిగి ఉనానడు. న్నలాద్రి
శిఖర్ముపైన వలుగొందే సూర్య బింబము మాదిరి ఈతని శర్తర్ముపైన క్తర్తటము ప్రకాశించుచుననది.
త్సమర్పూలవంటి కననలు గలిగి, విశాలమైన వక్షసథలముతో, భువన మోహనడైన రాజ్ శేఖరుడు
ఇతని (పోతనామాతుయని) కననల ఎదుట కనిపించాడు.
ఇట్టా కనిపించిన ఆ మూరిీతో ఏదో మాటాాడ దలచిన పోతనతో “త్సన రామభద్రుడనియు, తన
నామాంక్తతముగా శ్రీ మహా భాగవతమున ఆంధ్రీకరించుమనియు, ద్నివలన న్నక్త భవబంధంబులు
తొలగుననియు” ఆజ్ా నసగి అంతరిహతుడాయెన. (శ్రీమద్ంధ్ర మహాభాగవతము ప్రథమసాంధము
లో 15 నండి 17 వర్క్త గల పదయ గదయములలో తెలుపబడి యుననది. ) ఇది అందర్కూ తెలిస్త్రన
విష్యమే గద్! ఇకాడ గమనించవలస్త్రన ఒక ముఖయమైన అంశమున పరిశీలిద్దము.
పోతనామాతుయలు సవతహాగా వారి పూర్తవక్తలవలె శైవ స్వ౦ప్రద్యానయాయులు. భాగవతములో
సాంధాంతమందు గల ‘గదయ’ లో “ఇది శ్రీ పర్మేశవర్ కరుణాకలిత కవిత్స విచిత్ర, కసన మంత్రిపుత్ర,
సహజ్ పాండితయ, పోతనామాతయ ....” కూడా ఈ విష్యమున తెలిపుచుననది. ఇతడు
శైవసంప్రద్యానయాయి గనకనే గ్రహణ సమయంలో స్వననానంతర్ము పర్మేశవర్ జ్ప
ధాయనమజుాడయెయన. కాని విచిత్రముగా రామదర్శనమయియంది. మనము పురాణాలలో ఎంతోమంది
భక్తీల చరిత్రలు చదివాము. ఎవరే నామ జ్పముచేశార్భ, యే మూరిీని ధాయని౦చార్భ ఆ మూరిీ
దర్శనమునే పంది అనగ్రహముపంది వరాలన కూడా పందినారు. కాన్న శివారాధన తతారుడైన
64

పోతనక్త రామభద్రునిదర్శనము, స్క్రతమమతో కలిస్త్ర. ఇది ఎంత అదుోతమైన విష్యము. శివ


కశవులక్త అభేదమనటక్త ఇంతకనాన కావలస్త్రన నిదర్శనమేమి? ఇంకొక విష్యము,
భాగవతమున తెనిగించిన భవబంధమోచనమగునని అభయముకూడా.
పోతన అష్టమ సాంధంలో గజేంద్రమోక్షానిన దీక్షతో ర్చిసుీనన సమయంలో –
మ. అల వైక్తంఠపుర్ంబులో నగరిలో నామూల సధంబు ద్పల.....
అనే పద్యనిన ప్రార్ంభించి తరువాత యేమి వ్రాయాలో తోచక్తండా పూలతోటలోనిక్తవళిళ
ఆలోచించస్వగాడు. అంతలో శ్రీ మహావిష్ణణవు పోతన రూపంతో వచిి –
...మంద్ర్ వనాంతరామృత సర్ుః ప్రాంతేందు కాంతోపలో
తాల పర్యంక ర్మావిన్నది యగు నాపనన ప్రసననండు వి
హవల నాగేంద్రము పాహి పాహి యన గుయాయలించి సంర్ంభియై.
అని పద్యనిన పూరించి వళ్వళడు. ఆ తరువాత పోతన వచిి ఆ పదయం పూరిీగా వ్రాయబడియుండటం
చూచి ఆశిర్య చక్తతుడై మర్లా మర్లా చదివి ‘ఇదంత్స విష్ణణమాయ కాక మరేమిట’ని చేతులు
జ్యడించాడు.
ఈ విష్యానేన ఆహోబలపండితుడు ‘కవిశిర్భభూష్ణ౦’ (దీనేన ఆహోబలపండితీయ మంటారు)లో
శ్లా. కావేయ బమెమర్పోతరాజు సుకవే రానేదర కృతేశుః సవయం
క్తంచితీసయ సుదుష్ార్ం ర్చితవాన్ సర్వజ్ా చూడామణి
ర్ాక్ష్మీశుః సవర్హసయ మాదర్ బలాత్ పదేయ 2 తిహృదేయ పదై
ర్యస్వయజాా బలతో వివేక చతురాలోక భవేయుర్జనాుః
“శ్రియుః పతి ఆంధ్రకవియైన బమెమర్ పోతరాజు గ్రంథమైన భాగవత్సనిక్త కృతిపతియై సవయంగా ఆ
సుకవి మీది ఆదర్ంతో అతనిక్త అలవిగాని వర్ణన చేసుీనన సమయంలో; ‘అల వైక్తంఠపుర్ంబులో...
అని ప్రార్ంభించబడిన ఆ హృదయమైన పద్యనిన తన ర్హస్వయలతో వలాడించే పద్లతో పూరించాడు”
అని చలమచర్ా ర్ంగాచారుయల వివర్ణం. శ్రీ మహా విష్ణణవు సవయంగా ర్చించిన పదయంతో పున్నతమైన
గ్రంథరాజ్ం పోతరాజ్ భాగవతం.
బాలయదశలో పోతన స్వహితయ గురువు ... ... ... తండ్రి కసన
శైవశాసి స్వంప్రద్య గురువు ... ... ... ... ఇవటూరి సోమనారాధుయలు
ఆధాయతిమక మంత్రోపదేశ గురువు .. ... ... ... శ్రీ చిద్నందయోగి
65

ఈ మహాతుమడు గ్రంథార్౦భ మెలాచేశాడో చూద్దము:


శారూదలవిక్రీడితము. శ్రీ కైవలయ పదంబు జేరుటక్తనై చింతించదన్, లోక ర్
క్షైకార్ంభక్త, భకీపాలన కళ్వ సంర్ంభక్తన్, ద్నవో
ద్రేకసీంభక్త, గేళిలోల విలసదదృగాజల సంభూత నా
నా కంజాత భవాండక్త౦భక్త, మహానందంగనా డింభక్తన్
అని శ్రీకృష్ణ సుీతి చేశాడు. ఇతడు శివకశవ భేదమున్ప్పుడూ వయకీీకరించలేదు. ధనయజీవుడైనాడు.
కవిత్రయమునందలి తికాన సోమయాజి కూడా హరిహర్మూరిీ నారాధించినవాడే గద్. పేరుా వేరైనా
రూపాలు వేరైనా పర్మాతమ ఒకాడే ననే ఆ మహాతుమలు చకాగా సూచించారు. మనముకూడా
బేధభావము విడిచి పర్మాతమ ఒకాడే ననే భావనతోనే వయవహరించి సదగతులు పంద్లి.

"శ్రీర్సుీ శుభమసుీ"
" ఇయం స్క్రత్స మమ సుత్స -సహధర్మచర్త తవ,
ప్రతీచఛ చైనాం భద్రం తే - పాణిుః గృహీణష్వ పాణినా "
- వాల్లమక్త రామాయణం.

జ్నక్తడు స్క్రతమమతలిా చేతిని రాముని చేతిలో పెటిట అలా అంటారు. ఇకాడ " భద్రం తే " అంటారు.
మా అమామయి " న్నక్త క్షేమం కలిగిసుీంది " అని. ఆశిర్యంగా లేదూ. అందుక భార్యని " ధర్మపతిన "
అంది సనాతనధర్మం. భార్య సహకార్ం లేకపోతే పోతన అయినా, త్సయగయయ అయినా ఇంకొక
ర్యినా అట్టవంటి ఉననతస్త్రథతిక్త చేర్డం కష్టమే. అందుక భర్ీ సంపాదించిన ఫుణయంలో సగభాగం
భార్యక్త చందుతుంది అని తెలియచేసుీనానయి శాస్విలు. ఫుణయంలోనే కాదు, కీరిీలో కూడా. ఏతత్
సర్వం శ్రీశ్రీరామచంద్రార్ాణమసుీ - .. సేకర్ణ: చీమలపాటి:

ఆచార్ం సంపదన కలిగిసుీంది. ఆచార్ం కీరిీని పెంచుతుంది. ఆచార్ంతో ఆయుసుా పెరుగుతుంది.


ఆచార్ం అవ లక్షణాలన నశింప చేసుీంది. ఆగమాలు అన్నన ఆచార్మే శ్రేష్ఠమని అంటాయి. ఆచార్ం
నండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన ఆయుసుా పెరుగుతుంది. ధర్మరాజుతో భీష్ణమడు, వాయస
భార్తం, అన శాసన పర్వం, 104వ అధాయయం..సేకర్ణ. వార్ణాస్త్ర.
66

రామకోటి విశిష్టత

చరితం ర్ఘునాథసయ శతకోటి ప్రవిసీర్ం ఏకైన మక్షర్ం ప్రోకీం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే
పేరుా లక్ష, కోటి రాసేీ ఒకొాకా అక్షర్మే మహాపాతకాలన నశింపజేసుీందని సవయంగా పర్మశివుడే
పార్వతీదేవిక్త చపిానట్టా భవిషోయతీర్ పురాణంలోని ఉమామహ్శవర్ సంవాదంలో వివరింపబడింది.
'రామకోటి' రాయడం అనాది నంచి మన దేశంలో ఉనన ఆచార్ం. చాలామంది శ్రీరామనవమినాడు
రామకోటి రాయడం మొదలుపెటిట మళీళ శ్రీరామనవమి నాడు ముగిస్వీరు. శ్రీరామ నవమి ర్భజే
కాక్తండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెటటవచుి. సమసీ పాపాలన హరించివేస్త్ర ...
సకల పుణయ ఫలాలన అందించే శక్తీ ఒకా రామ నామానిక్త మాత్రమే వుంది. రామ అనే రండు అక్షరాలు ధర్మ మారాగనిన
సూచిస్వీయి ... మోక్షమారాగన పయనించడానిక్త కావలస్త్రన అర్హతన సంపాదించి పెడత్సయి. రాముడి అనగ్రహం
కోసం పూర్వం 'రామకోటి' రాసేవారు. ఇలా రాస్త్రనవి ఆయా దేవాలయాలోని రామకోటి సీంభాలోా నిక్షిపీం
చేసేవారు. ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖయ తగిగందే గాని, పూరిీగా కనమరుగు కాలేదు. రామకోటి రాయడానిక్త
ప్రతి ర్భజు ఒక సమయం పెట్టటక్తని, తూరుా దిశగా కూరుిని రాయాలి. ప్రతి ర్భజు రామకోటి రాసే ముందు
మనసులోనే ఆయనక్త నమసారించాలి. అనక్తనననిన స్వరుా రామకోటిని రాస్త్ర పూరిీ చేశాక, 'శ్రీ రామ శర్ణంమమ'
అనే అషాటక్షర్త మంత్రంతో ఉద్యపన చప్పుకోవాలి. రామకోటి రాయడానిక్త పూనకోవడం ఓ మంచి కార్యం. అయితే
రామకోటి రాయడానిక్త కొనిన నియమాలు పాటించాలని పండితులు అంట్టనానరు.
అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్లో రాయడం సతూలిత్సలన ఇసుీంది. రామకోటి అంటే కోటి స్వరుా కాకపోయినా
వయియ లేద్ రండు వేల స్వరుా "శ్రీరామ జ్యం" అని రాయటం ద్వరా అనక్తనన కారాయలు దిగివజ్యంగా
పూర్ీవుత్సయి. రామకోటి రాయాలనక్తనేటప్పుడు దేవుడి వదద మానస్త్రకంగా సంకలాం చేసుకోండి. శ్రీరామ అని
రాసే వీలునన కోటి గళ్లళ ఉనన పుసీకం తెచుికోండి. మంచి ర్భజు చూసుక్తని పుసీకానిక్త పసుపు,
క్తంక్తమ రాస్త్ర దేవుని సనినధిలో ఉంచి పుషాాలతో, శ్రీ రామ అషోటతీర్శతనామావళితో పూజించండి.
తర్వాత పుసీకం కళ్ళకదుదక్తని రాయడం ప్రార్ంభించండి.రామకోటి రాసేటప్పుడు ఇతర్ వాయపకాలు,
ఆలోచనలు పెట్టటకోకూడదు. మనసుా స్త్రథతిమితంగా శ్రీరామ అనక్తంటూ మనసున కంద్రీకరించి
రాయండి.అనకోక్తండా మధయలో ఏదైనా పని మీద వళ్ళవలస్త్ర వసేీ ఒక సరి సంఖయలో రాయడం ఆపి
పుసీకం మూస్త్ర నమసారించి వళ్ళండి. పని అయిపోయిన తరావత కాళ్లళ, చేతులు కడుకొాని శుచిగా
మళీళ రాయడం మొదలుపెటటండి. ......చక్రాల రాఘవేంద్ర శర్మ స్త్రద్ాంతి, కావలి 93907 29671
67

ఆధాయతిమక – జ్యయతిష్ విశేషాలు – మే 2024


01-05-2024 బుధ వార్ం – నర్మద్ నది పుష్ార్ ప్రార్ంభం
02-05-2024 గురు వార్ం – వరాహ జ్యంతి
03-05-2024 శుక్ర వార్ం – గురు మౌఢయ ఆర్ంభం
04-05-2024 శని వార్ం – ఏకాదశి (డొలుా కర్ీరి ప్రార్ంభం)
06-05-2024 సోమ వార్ం – మాస శివ రాత్రి
10-05-2024 శుక్ర వార్ం – అక్షయ తృతీయ, పర్శురామ జ్యంతి
12-05-2024 ఆది వార్ం - శ్రీ శంకర్ భాగవత్సాద జ్యంతి
19-05-2024 ఆదివార్ం – ఏకాదశి
22-05-2024 బుధ వార్ం – నృస్త్రంహ జ్యంతి
23-05-2024 గురు వార్ం – వాయస పౌర్ణమి
26-05-2024 ఆది వార్ం – సంకష్ట హర్ చవితి

Planetary Movements
Sun enters the sign Taurus on 14th and transits for the rest of the month.
Mars continues the transit in the sign Pieces for the whole month.
Mercury becomes direct in Aries on 10th and enters Taurus on 31st.
Jupiter enters the sign Taurus on 1st to continue for the rest of May 2024
Venus enters the sign Taurus on 19th to continue for the rest.
Saturn continues transit for whole May 2024 in Aquarius.
Rahu / Ketu continue transit in Pieces/Virgo respectively for the whole month.
Uranus on Direct motion from 28th in the sign Aries
Neptune on Direct motion in Pieces
Pluto becomes retro in Capricorn on 3rd.
( మరింత 2024 సంవతార్ గ్రహ సంచార్ సమాచారానిక్త ఇదే సంచికలో చూడగలరు
68

ర్వి 14-03-24 ర్వి 14-04-24 ర్వి 14-05-24 ర్వి 14-06-24


బుధ 07-03-24 బుధ 26-03-24 బుధ 31-05-24 బుధ 15-06-24
బుధ(వ) 09 -4-24 బుధ(వ) 02-04-24 శుక్ర 19-05-24 శుక్ర 12-06-24
బుధ(ఋ) 26-04-24 బుధ(ఋ) 10-05-24 క్తజ్ 12-07-24 క్తజ్ 26-08-24
రాహు (29-11-23) శుక్ర 25-04-24 యురే 01-06-24
క్తజ్ 23-04-24 యురే(పు) 13-12-24 యురే(వ) 02-09-24
న్పుిన్(వ)03-07-24 యురే(ఋ)26-01-24
న్పుిన్(ఋ)8-12-24 క్తజ్ 01-06-24
ర్వి 14-02-24 2024 సంవతారానిక్త ర్వి 16 -07-24
బుధ 20-02-24 గ్రహ సంచార్ం బుధ 29-08-24
శుక్ర 07- 03-24 (రాశులలో గ్రహ ప్రవేశం సూర్భయ దయానిక్త) బుధ(పు)22-06-24
శుక్ర 28-12-24 వ = వక్రం Retrogression బుధ(ఋ) 29-06-24
క్తజ్ 15-03-24 పు = పునుః ప్రవేశం Re-entry శుక్ర 07-07-24
ఋ = ఋజు చలనం Direct Motion క్తజ్ 20-10-24
గురువు వృష్భంలో ప్రవేశం 01-05-24 క్తజ్ (va)07-12-24
ర్వి 15-01-24 గురువు వృష్భంలో వక్రం 10-10-24 ర్వి 16-08-24
పూాట(వ) 03-05-24 ( ) క్రందటి సంవతార్ం ప్రవేశం బుధ 19-07-24
పూాట(ఋ) 13-10-24 శని క్తంభంలో ప్రవేశం (18-01-23) బుధ(వ) 06-8-24
క్తజ్ 06-02-24 శని క్తంభంలో వక్రం 01-07-24 బుధ(పు) 04-09-24
బుధ 02-02 -24 శని క్తంభంలో ఋజు 16-11-24 శుక్ర 31-07-24
శుక్ర 02-12-24 (డా. వి.యన్. శాస్త్రి )
శుక్ర 12-02-24
ర్వి 16-12-24 ర్వి 16-11-24 ర్వి 17-10-24 ర్వి 16-09-24
బుధ 08-01-24 బుధ 30-10-24 బుధ 18-10-24 బుధ 23-07-24
శుక్ర 07-11-24 బుధ(ఋ) 27-11-24 శుక్ర 18-09-24 శుక్ర 25-08-24
శుక్ర 19-01-24 బుధ(ఋ) 16-12-24 కతు (29-11-23)
శుక్ర 13-10-24
69

ఎవరిక్త ఏ సమసయ వచిినా ఒక జ్యయతిష్ణయని సంప్రదించడం మంచిది. Family Doctor , Family


Auditor, Family Lawyer ఉంటారు గాని Family Astrologer ఉండరు. ఈ పదదతి మారాలి.
దశల అనసంధానం తో గ్రహాల ప్రసుీత సంచార్ం చూస్త్ర చపేాదే సమగ్ర జ్యయతిష్ం. అంతేగాన్న
పత్రికలలో వచేి వార్ లేక మాస ఫలిత్సలు సూచనా మాత్రంగా కూడా సందేశానినవవలేవు.

జాతక చంద్రిక - స్వమానయములగు శుభయోగములు


శ్లా౹౹ కంద్రత్రికోణపతయ సాంబంధ్యన పర్సార్ం - ఇతరై ర్ప్రసకాీశేిదివశేష్ శుభద్యకాుః

త్స. కంద్ర కోణాధిపతులక్త ఒకరితోనకరు కలియుట, ఒకరినకరు చూచుట, ఒకరి స్వథనములో


ఒకరుండుట, గలిగి యితరులతో సంపర్ాము లేనియెడల అధికమగు శుభఫలము నసంగుదురు.
ఇతరుల సంపర్ామనగా 3, 6, 11 ఉపచయ-అధిపతులతో గలియుటగాని, వారిచే
చూడబడుటగాని, అటిట అధిపతయములు కంద్రకోణాధిపతులక్త కలిగనగాని ముననగునవి లేక్తండుట
వలన అధిక శుభఫల మొసంగుదురు. అటిట సంబంధము గలిగన యెడల స్వమానయ
ఫలమొసంగుదుర్ని గ్రహింపవలెయున. కంద్ర కోణములు వరుసగా విష్ణణ లక్ష్మీ స్వథనములు, 3, 6,
11 పాప స్వథనములు - ఉపచయములునూ.

-కనేనపలిా హరిప్రస్వద్, SBI Retd.,

శ్రీదక్షిణామూరిీ సవరూపమ్

కృతోవరౌ దక్షిణే సవయం -పాదపదమం చ జానని।


బాహుం ప్రకోషేఠsక్షమాలామ్ - ఆస్క్రనం తర్ాముద్రయా।।
భావం-ఎడమపాదము క్తడితొడపై నిలచియుండగా, ఎడమచేయి ఎడమతొడపైనండెన.
క్తడిచేతియందు రుద్రాక్షమాలన పటిటయుండెన.దీనినే వీరాసనమందురు.అట్టవంటి వీరాస్క్రనడై
అతడు తర్ాముద్రన ద్లెిన. (శ్రీమద్ోగవతమ్)

కంచినాధం సూరిబాబు: 9441755275


70

కంద్రము-కోణము ల వివర్ణ
త్సడిపత్రి ప్రశాంత్ క్తమార్, నిజామాబాద్: 70950 57870
జ్యయతిశాశసిములో ఒక ముఖయమైన సందేహము. ప్రతీ ఒకారిక్త కలుగునది. నాక్త కొనిన వాటాప్
సమూహాలోా అతిర్థ పండితులతో విమర్శన ఎదుర్భావడానిక్త కార్ణమైనది కాని ఎకాడా
పరిపూర్ణమైన నివృతిీ కలగలేదనే చపాాలి. మరి మీక్త తెలిస్త్ర ఉండగా ఎందుక్త అడిగారు అని
అంటారేమో ఇంకన ఏమైనా లోతైన పరిశీలన లభయమవుతుందేమోనని ఆశతో చూశా. ఆ
సందేహము ‘కోణము’ అంటే ఏమిటి? ‘కంద్రము’ అంటే ఏమిటి? నేన అనసరించే స్త్రద్ాంతము
కోణమున తపా కంద్రమున ద్ని మూలాలు ఏవి అసలు కంద్రముల గూరిి ప్రస్వీవన తీసుక్తరావు
అనగా కంద్రములు అనే అంశానిన తోస్త్రపుచుిత్సరు. ఈ విష్యము నిరాదర్ణ కావాలంటే ముందు
అసలు కంద్రమంటే ఏమిట తెలుసుకోవాలి.
చరాచర్ సృష్టఠక్త శక్తీ ప్రద్త ప్రతయక్ష భగవానడు శ్రీ సూర్యనారాయణ్మడు. ఈ సూర్యభగవానడు తన
గమనములో (భూపరిభ్రమణము) తన శక్తీని నాలుగు స్త్రథతులలో నిలుపుకొని ఉనానడు. ఆ స్త్రథతులే
తూరుా-దక్షిణము-పశిిమము-ఉతీర్ము ఇవే దిశలుగా తెలుపబడినవి.
అందుక దిన ప్రమాణములో సూర్య స్త్రథతి ఆయా దిశలలోక్త వచిినపుడు సంధాయవందనము ఆచరించి
అర్ాా ప్రద్నము చేస్త్ర ఆభగవానని అనగ్రహము పందమని తెలిపియునానరు. సవితు అన సూరుయని
అనగ్రహము కోసము మనము సంద్య వందనము ఆచరించడము. మరి ఇందులో గాయత్రీ
మంత్రము ఎందుక్త జ్పించాలి? అని సందేహము రావచుి. ఈ చరాచర్ సృష్టఠని ముఖయంగా
ఖగోళ్మున ఆధిపతయము వహించునవి కవలము గాయత్రి మంత్ర ఉచాఛర్ణలో వలువడే శబద
తర్ంగాలే. అందుక ఆ మంత్రమున మించిన మర్భ మంత్రము లేదని ఋష్ణలు స్వధన చేస్త్ర తెలిపినారు.
అయితే ఇకాడ మర్భ సందేహము కలుగవచుి. మనక్త త్రికాల సంధాయవందనమే కద్ అని కాదు
నాలుగు సమయాలోా సంధాయ వందనము ఆచరించవలెన. కాని నాలుగవ సమయము ప్రేతలతో
మాయతో కూడుకొనినది, అర్దరాత్రి సమయము కావున ఆ శక్తీ తట్టటక్తనే స్త్రథతి అందరిక్త ఉండదు.
ఇకాడ ఎంతో ప్రయాసతో కూడిన ఆధాయతిమక కర్మన ఆచరించిన వారిక స్వధయం కాబటిట అర్ారాత్రి
సంధాయ వందనమున పెదదలు తెలుపలేదు. అయినన మాయా ఆరాధక్తలు అనగా శ్రీ దేవీ ఉపాసక్తలు
71

శాకీయులు ఈ నాలుగవ సంధయన కూడా తపాక ఆచరించదరు. మనం మన సంవతార్ కాలమున


పరిగణనలోక్త తీసుకొనిన దేవత్సకాలానిక్త ఒకర్భజు. ఇటిట కాలములో మనక్త శిశిర్ ఋతువు
మాఘమాసము ఉదయకాలము. ఇకాడ మాయ అనగా భగవతిగా కొలుచుక్తనే ప్రకృతి స్క్రి దేవతక్త
నవరాత్రులు ఆరాధన చేస్వీము. అలాగే మధాయహనకాలము అనగా వసంతఋతువు. ఛైత్రమాసము
తిరిగి భగవతి ఆరాధన. అలాగే సంధాయ సమయము వర్ిఋతువు ఆషాఢమాసము భగవతి ఆరాదన.
ఇదే ప్రదోష్ములో శివాభిషేకము. తదుపరి పితృ దేవత (మహాలయ పక్షములు). అర్దరాత్రి శర్త్
ఋతువు ఆశవయిజ్మాసము భగవతి నవరాత్రులు ఇలా మనక్త ఏవిధముగానైన చూచినచో నాలుగు
సమయాలోా ఆరాధన అవసర్ము. ఈ నాలుగు దిశలక్త మర్భ ఉద్హర్ణ సూర్యభగవానని నండి
ఒక ఔష్ధి ర్సము భూమిపై పడినపుడు అది వృక్షరాజ్ముగా ఏర్ాడినది ద్ని పత్రములు ఎలాప్పుడు
లంబముగా నాలుగు దిక్తాలన సూచిస్వీయి ఆ వృక్ష రాజ్మే సంసృతములో "అర్ాము" తెలాజిలేాడు
అని మన వాడుకలో తెలుపుత్సము. అదేవిధముగా జీవనమనక్త మానవ శర్తర్ము నందు ఆ
సూర్యభగవానడి నండి అనగ్రహింప బడిన ఆతమక్త కూడ నాలుగు శక్తీ స్త్రథతులు ఏర్ారుచుక్తనే సహజ్
లక్షణము కలదు. వాటినే మనం జాతక చక్రములో కంద్రములు అనే కాక కంటకములు
(వృశిికములోని విష్పు ములుా) అని కూడా అంట్టనానము. ఈ కంద్రములు జ్నమ లగనమున
అనసరించి రండు కంద్రముల శక్తీ సునాయసముగా మనక్త ఫలిత ప్రభావము చూపుత్సయి. మర్భ
రండు కంద్రాల ఫలితము శ్రమతో ఓరుికొన కరామనభవముచే ఫలితము కానవసుీంది ఇవే
కంటకములు. ప్రతీ జీవాతమక్త తన జ్నన సమయములో కల రాశి చక్రములో ఉనన లగనము నండి
ముపెలా భాగముల వర్క్త మొదటి కంద్రస్వథనము (1) తొంభై భాగముల తరువాత నూటా ఇర్వై
భాగముల వర్క్త రండవ కంద్ర స్వథనము(4) ఒకవంద యెనభై భాగముల తరువాత రండు వందల
పదవ భాగము వర్క్త మూడవ కంద్ర స్వథనము (7) అలాగే రండువందల డెబబయవ భాగము తరువాత
మూడు వందల భాగము వర్క్త నాలుగవ (10) కంద్ర శక్తీని నిలుపుకొని ఉంట్టంది.
విష్మ రాశులైన మేష్-మిథున-స్త్రంహ-తులా-ధనసుా-క్తంభ రాశులక్త లగనముచతుర్థములు శుభ
కంద్రములై వాటి అధిపతులు శుభులై మన జీవనమున శుభప్రదముగా కొనస్వగుటక్త ఫలితమున
ప్రభావితము చేసుీనానయి. సపీమ(7),దశమ(10)ములు అశుభ కంద్రములై కంటకములుగా ఫలిత
ప్రభావమున మనక్త చూపుతునానయి. అదే సరి లగనములక్త అనగా వృష్భము-కరాాటకము-కనాయ-
వృశిికము-మకర్ము-మీనము ఈ ఆరింటిక్త లగన దశమములు శుభ కంద్రములు చతుర్థ,సపీమాలు
72

అశుభ కంద్రములు అనగా కంటకములు ఈ శుభాశుభ కంద్రము ఎలా ఏర్ాడాాయి అంటే అవి కోణ
బంధము కలిగిన గ్రహములచే ఏర్ాడున మరి కోణ బంధము ఏమిటి అనేది ముందుగా నక్షత్రములన
అనసరించి గమనిద్దము.
కోణ బంధము:
మనక్త జ్యయతిశాశసిములో కోణము లక్ష్మీ స్వథనములు అని అవి సద్ శుభ స్వథనములని ఆ
భావాధిపతులు కూడా శుభ ఫల అనగ్రహము చేసెదర్ని తెలిపి యునానరు. కాని కోణ బంధము ఎలా
ఏర్ాడినది అనేదే అవగతము కాని విష్యము.
"ఆధాయతిమక జ్యయతిశాశసిము" (Spritual astrology) ని అనసరించి నక్షత్ర అధి దేవతల యొకా
తతీాములన పరిగణలోక్త తీసుకొని పరిశీలిసేీ మొదటి కోణ బంధము అశివని-మఖ-మూల - అశివని-
-అశివని దేవతలు - మఖ---పితృదేవతలు-మూల-నిఋతి
అశివని నక్షత్రము రాశి చక్రము ప్రకార్ముగా ఆపాదింపబడిన మొదటి నక్షత్రము దీనిక్త అధి దేవతలు
అశివని దేవతలు దేవ వైదుయలు మరి దేవతలు అమృతపానము చేసెదరు కద్ వారిక్త ఏమిటి
అనార్భగయము వైదయము చేయటానిక్త అవసర్మేమిటి?
వారిక్త శర్తర్ అనార్భగయము కాదు కాని ఒకోాస్వరి జాాన హీనలై అసురులచే పీడింపబడినారు మరి
వారి ఈ వాయధిక్త చిక్తతా చేయువారు అశవని దేవతలు అనగా జాానమున ప్రస్వదించు వారు మరి ఆ
జాానము మానవునక్త ఎవరి అనగ్రహముచే లభిసుీంది అంటే పితృ దేవతల అనగ్రహముచే
అనగ్రహించబడుతుంది. ఈ పితృదేవతలు రాశి చక్రములో పదవ నక్షత్రమయిన మఖ నక్షత్ర అధి
దేవతలు వీరి అనగ్రహమే జాాన ప్రాపిీ మరి వీరి అనగ్రహమునక్త మనం ఏమి చేయవలెన అంటే చీకటి
మూల అయిన నిఋతి తుది వర్క్త మనము పితృదేవతల కోసము చేసే వేడుకోలు ప్రసరించాలి. ఆ
మూలలోని చీకటి మనం పితృదేవతల అనగ్రహము కోసము చేసే కర్మచే కాంతి ఏర్ాడవలెన ఆ కాంతి
మూలకంగా ఈ నిఋతి మూలలో మన పితృ దేవతల అనగ్రహము లభయము చేసుకోవలెన
సగరులన పున్నతులన చేస్త్రన భగీర్థుని వలె ప్రేతలుగా ఉనన పితృ దేవతల విముక్తీ చేసే వేడుకోలు
ఉండవలెన మరి ఇంతటి చీకటి కలిగిన నిఋతి జాతకచక్రములో కల పంతొమిమదొవ నక్షత్రమయిన
మూలా నక్షత్రమునక్త అధి దేవత! ఈ విధమైన బంధమే కోణ బంధము.
క్తజు గ్రహము కర్మ యోగి తతీాము కలిగిన గ్రహము ఈ స్వధనక్త మొదట ఆధాయతిమక తపసుా
అవలంబించాలి అది బృహసాతి తతీాము ఈ తపసుా మనసుా స్త్రథర్తవము కలిగి ఉండిన స్వధయపడునది
73

ఇది చంద్ర తతీాము. ఆధాయతిమకతతో పితృ దేవత్సనగ్రహంచే కర్మయోగము స్వధించి ఈ కర్మ


యోగము స్వధనలో కామ-క్రోధ-లోభ-మోహ-మద- మాతార్యములు ఏర్ాడున (ఇవే రాహువు)
వీటిని నశింపచేస్త్రనన ఆతమ జాానము పందున.
ఇది 1-----5---------------9 /క్తజ్----గురు----చంద్ర/క్తజ్---ర్వి--------గురు
ఇది జాాన కోణబంధము. జాానముతో ఆచరించునది కర్మ.
ఈ కర్మన అనసరించునది బుదిద ఈ బుదిద వలన మనలో ప్రేర్ణ జ్రుగునది ఆతమ జాానము(ఇదియే
కతువు) ఈ ఆతమ జాానము వలన మిగిలిన కర్మ ఋణము తీరుికొనటక్త అనకూల పునర్జనమన
కోర్డము ఇది కర్మ కోణము 1---5-----9 / శని-బుధ—శుక్ర పునర్జనమ తెలిపిన చివరిలో శుక్ర
గ్రహము తెలుపడానిక్త కార్ణము మృత సంజీవిని విదయతో పునర్జనమన అనగ్రహించే తతీాము
కలిగినది శుక్రాచారుయలేగనక!! అందుక మనక్త మహాదశలలో పరాశరులవారు ర్వి-చంద్ర-క్తజ్-
రాహు-గురు-శని-బుధ-కతు-శుక్ర వరుసన తెలుపెన.
ఆతమ జాాన శుదిద ర్వి మనుః శుదిా చంద్ర యోగ శుదిా క్తజ్ అరిష్ఢవర్గ కార్క శుదిా రాహు ఆధాయతిమక శుదిా
గురు కర్ముః శుదిా శని.
బుదిా కరామణ్మస్వరిని. ఆ బుదిద ఆతమ జాానము(కతు)న కలిగించున. ఆతమజాానము తన మిగిలిన కర్మన
శుదిా చేసుకొనటక్త చివరిగా పునర్జనమ కార్క్తడు మృత సంజీవిని స్వధక్తడు శుక్రుడు యవవన
దశలలో కావలస్త్రన శుక్ర మహార్దశ వృద్ాపయములో రావడానిక్త కార్ణము మృత సంజీవిని విధయ
స్వధన.

ప్రకటన
ఉభయ రాష్ట్రాలలో రాబోయే న్లలోని ఆధాయతిమక – జ్యయతిష్ వార్ీలన ముందుగానే
ప్రచురిసుీంది, “శ్రీ గాయత్రి”. ఖచిితమైన వార్ీలు తెలిసేీ మాక్త ఆధారాలతో తెలియచేయండి.
ఆధాయతిమక విష్యాలు: దేవాలయాలలోని విశేష్ కార్యక్రమాలు, పీఠాథ పతుల పర్యటనలు,
వేద సభలు, ప్రవచనములు-ప్రసంగములు, పుర్భహిత సంఘాల వేదికలు, భజ్నలు-సంగీత
కార్యక్రమాలు ఇంకా ఇట్టవంటివేమయినా.
జ్యయతిష్ విష్యాలు: ఖగోళ్సంఘటనలు, దేశగోచార్ విష్యాలు, జ్యయతిష్ సభలు-
సనామనములు, విశవవిద్యలయాలు, జ్యయతిష్ పరిశ్లధనాసంసథలు చేపటేట కోరుాలు
మొదలగునవి.
74

భావ- కార్కత్సవలు
:శ్రీ గాయత్రి
బావం అంశము కార్క గ్రహం బావం అంశము కార్క గ్రహము
1 మాట /సతయము /Word truth శుక్రుడు 4 జ్యయతిష్యము /Astrology గురువు
శర్తర్ము / Body చంద్రుడు ర్వాణా /Conveyance శుక్రుడు
కీరిీ /Fame చంద్రుడు హృదయము /Heart ర్వి
ఆయురాదయము /Longevity శని గృహ నిరామణము /House con శుక్రుడు
అధికార్ము /Power ర్వి నేరుికోవడం /Learning బుధుడు
దృష్టట / Vision ర్వి బాంధవాయలు/Relations బుధుడు
ఆర్భగయము /Health ర్వి మాతృ మూరిీ /Mother చంద్రుడు
నాయయ విదయ /Legal educatio గురువు
2 జ్యయతిష్యము /Astrology బుధుడు సకరాయలు /Comforts గురువు /శుక్రుడు
ముఖము / Face చంద్రుడు భూములు /Lands శని
ఆహార్ము / Food చంద్రుడు జ్న సమూహం /Masses చంద్రుడు /శని
దంతములు /Teeth రాహు ఆస్త్రీ /Property క్తజుడు
ధనము /Wealth గురువు
మర్ణము /Death శని 5 గొడుా / Barrenness ర్వి
విదయ /Education బుధుడు నృతయం /Dance శుక్రుడు
క్తడి కనన /Right eye ర్వి హృదయం/Heart ర్వి
క్తట్టంబం /Family శుక్రుడు పెట్టటబడి/Investment గురువు
ప్రసంగం /Speech బుధుడు/గురువు నేరుికోవడం/Learning బుధుడు
క్తమారుడు/Son గురువు
3 చవి సమసయలు /Ear trouble గురువు మతం /Religion గురువు
మర్ణము /Death శని నటన /Acting శుక్రుడు
వినిక్తడి /Hearing గురువు పోటీ /Competetion బుధుడు
కనిష్ట శ్లదరుడు /Younger br క్తజుడు తెలివితేటలు/Intelligence బుధుడు
ప్రకటనలు (మిధునము)/Adver శుక్రుడు
మామ గారు /Father-in=law గురువు 6 శత్రువులు/Enemies క్తజుడు
అనార్భగయము/Illness శని టైపింగు/Steno . Typist బుధుడు
కషాటలు / Misery శని పాపపు పనలు/Sinful deeds బుధుడు
హింస /Violence శని మేనమామ/Maternal Uncle బుధుడు
కనిష్ట శ్లదరి /Younge sist బుధుడు ర్భగములు /Diseases శని
75

కషాటలు/Misery శని
7 దతీ పుత్రుడు/Adopted Son బుధుడు 10 ద్తృతవం/Charity బుధుడు/గురువు
నపుంసకతవం/Impotenancy శని/బుధుడు పరిపాలనా ఉదోయగం / Job ర్వి
లైంగిక శక్తీ/ Sex vigor క్తజుడు అదృష్టం /Fortune గురువు
మర్ణము/Death శని గౌర్వం/Honor ర్వి
భర్ీ /Husband గురువు జీవన్నపాధి/Lively hood శని
భార్య/Wife శుక్రుడు కీరిీ/Fame ర్వి
అధికార్ం/Power position ర్వి
8 ప్రమాదం/Accident రాహు/క్తజుడు పాలన /Ruling ర్వి
ఆయురాదయము/Longevity శని
పాపము/Sins క్తజుడు 11 చవి పోట్ట/Ear trouble గురువు
ప్రభుతవ/Govt conveyance గురువు నేరుికోవడం/Learning గురువు
సంభోగం/Sex Act Kujudu జుట్టట /Hair శుక్రుడు
భార్య అందం/Wife beauty శుక్రుడు జేష్ణఠడు /Elder co-born గురువు
మాంగలయం/Mangalya శుక్రుడు ప్రభుతవ ఆద్యం /Revenue గురువు
లాభాలు /Gains గురువు
9 గురువు /Guru గురువు ధనము /Wealth గురువు
తండ్రి/ Father Sun వినిక్తడి /Hearing గురువు
ప్రభుతవ సహకార్ం /Favor ర్వి సేనహుతులు/Friends గురువు
ఆస్త్రీ /Parental propety ర్వి
12 విదేశాలలో నివాసం/foreign రాహు
మోక్ష /Moksha కతు
ద్రవయము/Finance గురువు
విచార్ము/Sorrow శని
నిద్ర / Sleep శుక్రుడు
భౌతిక కోరికలు/Desires శుక్రుడు
బంధనం/ Confinement క్తజుడు
సేవ /Service శని
వామ నేత్రం/Left Eye చంద్రుడు
76

కార్క గ్రహములు నిచేి ఫలితములు – క్తాపం


ీ గా
1. కార్కతవ గ్రహము బలంగా నననప్పుడే భావములోని అంశము ఫలిసుీంది.
2. కార్క గ్రహములు శుభప్రదము కాకపోయినన, సంబంధ భావ వీక్షణ అశుభము కాదు.
పైగా శుభమునే కలుగచేయున.
3. కార్క గ్రహము ద్వదశములో నంటే, కార్కతవం వికస్త్రసుీంది. కాన్న ఆ గ్రహ ఆధిపతయం
చడిపోతుంది. ఉద్హర్ణక్త:గురువు ద్వదశం లో నంటే, పంచమ భావ కార్క్తడుగా
శ్రేయసుాన కలుగచేయున. కాని, గురువు యొకా ఆదిపతయ రాశులు చడిపోవున.
అందుకనే, 6-8-12 భావముల కార్క గ్రహములు ద్వదశములో నంటే మంచిది.
4. ఒక వయక్తీక్త ఏదయినా భావ కార్క్తడు ద్వదశములోనంటే ఆ భావము వర్క్త
అదృష్టవంతుడే.
5. కార్క గ్రహము సంబంధ భావమునక్త ద్వదశములో నంటే మంచిది. ఉద్హర్ణక్త లగన
భావ కార్క్తడుగా ర్వి ద్వదశములో నంటే మంచిది. 2-5-9-11 భావ కార్క్తడుగా
గురువు వరుసగా 1-4-8-10 లో నండటం ఉతీమం.
6. “కార్కో భావనాశాయ” కార్క భావము రండు భాగములు. శార్తర్కము (Corporal),
శార్తర్కము కానిది. “కార్కో భావనాశాయ” శార్తర్క భాగమునే పీడిసుీంది.
ఉద్హర్ణక్త ర్వి నవమ భావములో తండ్రిని, క్తజుడు తృతీయములో కనిష్ఠ సోదరుని
పీడించున. భావములోని ఇతర్ భాగములు, ఉద్హర్ణక్త నవమములోని
ఆధాయతిమకతన, తృతీయములోని ధైర్యము భద్రము. “కార్కో భావనాశాయ” అంటే
ఆవిధముగానే చూడాలి.
7. పైన చపిాన “కార్కో భావనాశాయ” అంటే భావ కార్క్తడు తత్ భావములో ననాన,
భావాధిపతితో సంబంధమున కలిగి యుంటే Corporal భాగ అశుభతవము చాలా
వర్కూ తీవ్రత తగుగన.
8. కార్కతవ ఫలితములు ఏ విధముగా నిర్ణయించాలి: ష్ష్ఠ భావము శత్రువులన, సేవలు
(services) న తెలియచేయున. సేవలక్త బుధుని, శత్రువులక్త క్తజుని గురిీంచాలి.
77

శంకర్ భగవత్సాదుల జ్యంతి


(Astro Profile)
డా. వి.యన్. శాస్త్రి (మొ):9866242585

సమ కాల్లన హిందూమత పరిర్క్షణ కొర్క్త అవతరించిన స్త్రద్ాంతవేతీ ఆది శంకరాచారుయలు. ఆది


శంకరులు, శంకర్ భగవత్సాదులు అని కూడా పిలువబడి హిందూమత్సనిన ఉదారించిన
త్రిమత్సచారుయలలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన స్త్రద్ాంతం అదెలవతం.
శంకరులు స్వక్షాతుీ శివుని అవత్సర్మని నమమకం. వైశాఖ పంచమి ర్భజున ఆది శంకరాచారుయల
జ్యంతి. శ్రీ శంకరాచారుయని జ్నన విష్యం లో భినానభిప్రాయాలునానయి. శ్రీ శంకరుల జ్నమ సథలం
కర్ళ్ లోని కాలడి. కృష్ణ యజురేవద శాఖక్త చందిన నంబూద్రి బ్రాహమణ దంపతులైన ఆర్యమాంబ,
శివగురులక్త కర్ళ్ లోని పూరాణ నది ఒడుాన ఉనన కాలడిలో శంకరులు జ్నిమంచారు. ఆర్యమాంబ,
శివగురులు త్రిషూర్ లోని వృషాచల పర్వతం పైన ఉనన శివుడిని ప్రారిథంచి, ఆయన అనగ్రహంతో
పుత్రుడిన పంద్రు. పార్వతీ దేవి, సుబ్రహమణయ స్వవమిక్త ఏవిధంగా జ్నమనిచిిందో, ఆర్యమాంబ
శంకరులక్త అదే విధంగా జ్నమనిచిింది అని శంకర్విజ్యం చబుతోంది.
ర్వి బుధ
క్తజుడు శుక్రుడు రాహు చంద్ర శుక్రుడు ర్వి
రాహు

గురు లగనం క్తజుడు


నవాంశ చక్రం

శని బుధ
శని కతు చంద్ర గురువు కతు లగనం
78

ప్రముఖ జ్యయతిష్ పండితులు కీ.శే. B.V. రామన్ గారు 25-03-44 B.C. సుమారు మధాయహనం
12:00 గంటలు జ్నన మని Notable Horoscopes అనే గ్రంథంలో చపాడం జ్రిగింది. దీని ప్రకార్ం
కరాాటక లగనం. శంకరులు వైశాఖ శుదా పంచమి తిథ నాడు శివుని జ్నమనక్షత్రమైన
ఆరుద్రలోజ్నిమంచారు.
ఆధాయతిమక ఇంకా సునినత కరాాటక రాశిలో పడింది లగనం. లగానధిపతి చంద్రుడు ద్వదశం అంటే
మిథునంలో నండి ఆధాయతిమక గ్రహాలు గురు – శన లచే చూడబడుతునానడు. భాగాయధిపతి గురువు
మోక్ష స్వథన మైన అష్టమం అంటే క్తంభ రాశిలో నండటం ఆధాయతిమక ఆధిపతయం విష్యంలో ముఖయ
మైన అంశం. లగానధిపతి చంద్రుని మీద శని దృష్టట వలా బంధనాల నంచి విముక్తీ కలుగుతుంది. ర్వి
సహజ్ ఆతమ కార్క గ్రహం. దశమంలో దికబలుడు. మేష్ రాశి కావడం వలా ఉచి స్త్రథతి. ద్వదశం అంటే
మోక్ష స్వథన అధిపతి ఇంకా తెలివిక్త కార్క్తడు బుధుడు కవి శుక్రుడు ర్వితో కలస్త్ర యుండటం వలా ఆతమ
జాానం కలిగింది. జైమిని ప్రకార్ం నవాంశలో వృశిికం కార్కాంశ రాశి అయియంది. కార్కాంశ రాశిక్త
ద్వదశంలో కతువు వలా మోక్షం స్వధయం. చతురాానిన ఆధిపతయ పాపులు బుధ, శుక్రుల వీక్షణ ఇంకా
అష్టమం నంచి గురు వీక్షణ వలా సకరాయల ఆనందం మృగయం. ద్వదశానిన శని దృష్టట వలా క్తట్టంబానిక్త
దూర్ం.
ఆదిశంకరుల జ్నమ సంవతార్ం గురించి కొనిన భేద్భిప్రాయాలు ఉనానయి. పోతే,
ర్వి బుధ లగనం శుక్ర
రాహు
సుఖచారుయల వారి బృహత్ శంకర్ చంద్ర
విజ్యం, చిదివలాస శంకర్ విజ్యం
క్తజుడు ప్రకార్ం, ఆది శంకరుని జ్ననం కలియుగాది
2593 సంవతార్ం ఆదివార్ం మధాయహనం
జ్రిగినట్టా తెలుసోీంది
కతు గురువు శని
79

దీని ప్రకార్ం వృష్భ లగనం, చంద్రుడు తన సవక్షేత్రం కరాాటకం లో పునర్వసు-4 వ పాదంలోనూ, ర్వి,
క్తజ్, శనలు ఉచి స్త్రథతి పందటం కాన్న, కంద్రాలలో నండటం జ్రిగింది. చంద్రుని మీద క్తజ్, గురు
శనల వీక్షణ. సపీమయంలో అష్టమాధిపతి గురువు స్త్రథతి వలా వివాహ యోగయత లేకపోవడం.
జ్రిగింది.
రండు పదదతులలోనూ, రామన్ ఆయానాంశ ఉపలయోగించ బడటం వలా కొంత వయత్సయసం
కలుగుతోంది. సనాయస యోగానిన పూరిీగా పరిశీలించలేకపోవడం జ్రిగింది. చంద్రుడు సవస్వథనం/
ఆధాయతిమక రాశి కరాాటకం లో నండటం గురు శనల సంయుకీ వీక్షణ ఈ చార్ట క్త బలం
చేకూరుసోీంది. ద్వదశ (మోక్ష) స్వథనఅధిపతి క్తజుడు నవమ కోణంలో నంటూ చంద్రుని వీక్షించడం
వలా భౌతిక దృష్టట లేక కవలం ఆధాయతిమక విష్యాల మీద ధృఢమైన సంకలాం.
చంద్రుడు సవక్షేత్రం లో బలంగా నండటమే కాక్తండా, క్తజ్, గురు, శని గ్రహాలచేత చూడబడటం,
చంద్రుని నంచి ర్వి, బుధులు దశమ కంద్రం లో నండటం వలన శ్రీ శంకరులు మేధావియై అనేక
గ్రంథాలు ర్చించడం జ్రిగింది.
ఆది శంకరులు దేశమంతటా పర్యటించి వివిధ శాఖలక్త చందిన పండితులన వాదంలో ఓడించి
వారిచే తన స్త్రద్ాంత్సనిన ఒపిాంచారు. భగవంతుని నమేమవారినందరిన్న ష్ణమత వయవసథలో ఏకీకృతులన
చేశారు. వేద్లక్త తరిగిన గౌర్వానిన తిరిగి స్వధించి హిందువులలో ఆతమవిశావస్వనిన పెంచారు.
దేశమంతటా తిరిగి వేద వేద్ంగాలన ప్రచార్ం చేశారు.
ఉపనిష్తుీలక్త, భగవదీగతక్త, బ్రహమసూత్రాలక్త, విష్ణణ సహస్ర నామాలక్త భాషాయలు వ్రాశారు.
గణేశ పంచర్తన సోీత్రం, భజ్ గోవిందం, లక్ష్మీ నృస్త్రంహ కరావలంబ సోీత్రం, కనకధారా
సోీత్రం,శివానందలహరి, సందర్యలహరి వంటి అనేక ర్చనలు హిందువులక్త నితయ ప్రార్థనా
సోీత్రాలుగా ఈనాటికీ ఉపయుకీమవుతునానయి. ఈయన 108 గ్రంథాలు ర్చించారు.
ఆదిశంకరుని జీవిత చరిత్రన తెలియజేయు గ్రంథాలు అనేకంగా వునానయి. వాటి యందు ‘మాధవీయ
శంకర్ విజ్యం’, ‘ఆనంద గిర్తయ శంకర్విజ్యం’, ‘చిదివలాస్క్రయ శంకర్ విజ్యం’, ‘కర్ళీయ
శంకర్ విజ్యం’ అన గ్రంథాలు బహుళ్ ప్రాముఖయతన పంద్యి. భిక్షాటనలో భాగంగా, కటిక
ద్రిద్రయంతో ననాన ఏది లేదనలేక ఇంట ననన ఒక ఒక ఆమలక ఫలానిన(ఉస్త్రరికన) ప్రేమతోన,
భక్తీగౌర్వాలతోన స్క్రి మూరిీ భిక్ష వేయడంతో, ఆమె నిజ్మైన భక్తీక్త చలించిన శంకరుడు ఆమె
80

ద్రిద్రాయని తొలగించే ఉదేదశంతో “కనక ధారా సోీత్రంతో లక్ష్మి దేవిని ప్రారిథస్వీరు. లక్ష్మి దేవి ఆ ఇంట
బంగారు ఉస్త్రర్కలన క్తరిపించింది.
భార్త దేశానిక్త నాలుగు మూలలా, 4 పీఠాలన స్వథపించి హిందూ ధర్మ ర్క్షణక్త పునాది వేశారు.
మఠాల వివరాలు:
శిష్ణయడు మఠం మహావాకయం వేదం సంప్రద్యం
హస్వీమాలకాచారుయడు గోవర్ాన పీఠం ప్రజాానం బ్రహమ ఋగేవదం భోగవార్
సురేశవరాచారుయడు శృంగేరి శార్ద్ అహం బ్రహామస్త్రమ యజురేవదం భూరివార్
పీఠం
పదమపాద్చారుయడు కంచి పీఠం తతవమస్త్ర స్వమవేదం కీటవార్
తోటకాచారుయడు జ్యయతిర్మఠం ఆయమాత్సమ అధర్వవేదం ఆనందవార్
బ్రహమ

హిందూధరామనిన పునరుజీజవింపచేయడానిక్త, సుస్త్రథర్ంచేయడానిక్త, వాయపిీ చేయడానిక్త కంద్రాలుగా


పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అపాటి (వందల సంవతారాల)నంచి నేటివర్కూ
అవిచిఛననంగా స్వగుతూ వసుీననదంటే శంకరులు ఏప్రాతిపదికపై ఎంత పటిష్ఠంగా నిరిమంచార్భ
తెలుసుీంది.
కాశీమర్ దేశంలోని శార్ద్పీఠానిన సందరిశంచి, అకాడ ఉనన పండితులన మీమాంస వేద్ంత్సది
తరాాలలో ఓడించి, దక్షిణ ద్వరానిన తెరిపించి అకాడి సర్వజ్ాపీఠానిన అధిర్భహించారు.
ఇథస్వల యోగము

ఇథస్వల యోగము త్సజిక పదదతిలో వసుీంది. లగానధిపతిని లగేనశ్ అని భావాధిపతిని కారేయశ్
అని అంటారు. రండు గ్రహాలు కంద్ర- కోణములలో ఉననప్పుడు, మంద గ్రహము ముందు, శీఘ్ర
గ్రహము వనక ఉంటే ఇథస్వల యోగమేర్ాడుతుంది. లగేనశ్ – కారేయశ్ లు మధయ పర్సార్ వీక్షణ
ఉంటే, కారేయశ్ సూచించిన వాగాదనం వంటనే జ్రుగుతుంది. శీఘ్ర గ్రహము మందగ్రహానిక్త వనక
ఒక డిగ్రీ లోపు ఉంటే పని వంటనే జ్రుగుతుంది. లగేనశ్ – కారేయశ్ దీపాీంశ పరిధిలో నంటే,
సూచించిన పని వతార్ చివరి భాగంలో జ్రుగుతుంది.
డా. వి.యన్.శాస్త్రి

You might also like