Professional Documents
Culture Documents
05 May 2024 #Sree Gayathri
05 May 2024 #Sree Gayathri
Sree Gayatri
శుభాకాంక్షలు
శ్రీ గాయత్రి పాఠక మహశయు లందరికీ, శ్రీ గాయత్రి పత్రిక వాయసకర్ీ లందరికీ,
ఇతర్ గ్రూప్ లలో పత్రికన చదువుతునన సభుయలందరికీ, ఆ గ్రూప్ అడిమన్ లందరికీ,
జ్యభార్తి, అక్షర్ కోటి గాయత్రి పీఠం
గ్రూప్ ల ద్వరా
నిస్వాార్థంగా దేశహితం కోరి నితయం
శ్రద్ాసక్తీలతో ధాయన-జ్ప, యాగ-హోమాలు నిర్వహిసుీనన వార్ందరికీ
శ్రీ గాయత్రి
ఆధాయతిమక - జ్యయతిష్ మాస పత్రిక
సాందన: మే 2024
01 చీమలపాటి సూర్యనారాయణ: 94408 89158: శ్రీ వి.ఎన్. శాస్త్రిగారి సంపాదకీయం సనాతనధర్మం పటా
మన బాధయతన మర్లా గురుీచేస్త్రంది. భార్గవశర్మగారి " పలుపుత్సడు " బావుంది. అమమవారిని "
పాశహస్వీ (810), పాశహంత్రీ (811)" అని పూజిస్వీం. మన పలుపుత్సడు అమమవారి చేతిలోనే ఉంట్టంది.
మనం అమమవారి పాద్లన ఆశ్రయిసేీ మన శ్రేయసుాని దృష్టటలో పెట్టటక్తని పలుపుత్సడు ఎప్పుడు కటాటలో
ఎప్పుడు విపాాలో అమమవారు చూసుక్తంటారు. అవాయజ్కరుణామూరిీ. జ్యం వేంకటాచలపతిగారి "
నర్మద్ పుష్ారాలు " సందర్భోచితంగా, వివర్ణాతమకంగా ఉంది - అంతయ పుష్ారాలు ఒకా గోద్వరినదిక
ఉననట్టా తెలుసూీంది. గరిమెళ్ళ సతయనారాయణమూరిీ గారి సందర్యలహరి శ్లాకం వివర్ణ అమమవారి లాగే
సుందర్ంగా ఉంది, క్తాపీంగా " పర్దేవత్సర్ాణమసుీ " అనక్తంటే కర్మఫలాలన్నన అమమవారిక చందుత్సయి.
దేవీద్సశర్మగారి " సుీతో మయా వర్ద్ వేదమాత్స " గాయత్రీ ప్రస్వథనం ప్రార్థన (సంధాయవందనం)" ని
గురుీచేస్త్రంది. భువనేశవరిగారి " సంగీత భక్తీ స్వమ్రాజ్యం " లో వివర్ణ అదుోతం. అమమవారు " వయకాీవయకీ (
వయకీ+అవయకీ ) సవరూపిణి . పిఎమ్ మోడీ గారి జాతకపరిశీలన ( వివిధ పదాతులలో ) బాగుంది. సంచిక లోని
విష్యాలన్నన సనాతనధర్మ విశిష్టతని పునరుద్ాటించాయి. శుభం భూయాత్
02 యన్.కామరాజు:9966287161: ఉగాది పర్మార్థము, ప్రావిరాోవము, ఉగాది పచిడి
ఆంతర్యము,భార్తీయుల అందరిన్న సంఘటితం గా నడిపే సనాతన ధరామనిన, క్తల,మత, వర్గ భేద్లతో
వారి వారి స్వవర్థం కోసం ఛినాన భిననం చేయక్తండా కాపాడుకోవలస్త్రన ఆవశయకతన వివరించిన
డా.శాస్త్రిగారి సంపాదకీయం చాలా సూూరిీద్యకం. 2).నర్మద్నది పుష్ారాలు గూరిి, నర్మద్నది
ప్రావాహిక ప్రదేశాలు గూరిి సవివర్ంగా తెలియ చేస్త్రన వంకటాచపతి గారిా ధనయవాదములు. 3)భార్తీయ
' సంసృతి సంసృతం ల అవినావ సంబంధం గూరిి సోద్ హర్ణగా వివరించిన సూర్యనారాయణ గారు
అభివందన్నయులు. 4) శ్రీనివాస, గోవింద, వేంకటేశ నామముల పర్మార్థం గూరిి ష్ణ్మమఖ శర్మ గారు
ఇచిిన వివర్ణన సేకరించిన పేరి గోపాల కృష్ణ గారిాధనయవాద్లు. 5) ప్రతీ స్వధక్తడు తన మెడక్త ఏ
పలుపుత్సడు లేకపోయినా, వుననట్టా ఎలా భ్రమలో బాధ పడుతూ వుంటార్భ సోద్హర్ణంగా తన పలుపు
త్సడులో వివరించిన భార్గవ శర్మ గారిక్త నమో వాకములు.
03 స్వహితీప్రియ (వి.రా.లిం.రా):9490195303: ఏప్రియల్ న్ల సంపాదకీయం నండి రాశి ఫలాల వర్కూ
సంచిక మొతీం సరావంగసుందర్ంగా వలువడింది. నర్మద్నది పుష్ారాలు వాయసంలో ఎన్ననఆసక్తీ కర్
6
సంపాదకీయం:
గదిలో నంచి కదలక్తండా జాానానిన పందవచుి. పూర్వ కాలంలో మహరుిలు దేశాలు పట్టటక్తని
ఎప్పుడూ తిర్గలేదు. ఒకచోట స్త్రథర్ంగా కూచుని తపసుా చేశారు. తపసుా అంటేనే ధాయనం . ధాయనం
ద్వరానే జాానస్త్రదిాని పంద్రు.
కాన్న, ధాయనానిక్త నిలకడ అవసర్ం. ఆ పిదప ఏకాగ్రత కావాలి. మనసుా ఒక విధంగా వినేది కాదు.
మనసుక్త శర్తరావసరాల మీదే దృష్టట ఉంట్టంది. అపాటిక్త భౌతిక జీవిత్సనిక (Material Life)
ప్రాధానయత. మనసున వనకక్త త్రిపాగలిగితే ఆతమ దర్శనం. ఆధాయతిమక జీవితం (Spiritual Life).
ద్నిక అభాయసం కావాలంట్టనానడు శ్రీకృష్ణ పర్మాతమ.
“అభ్యాస యోగ యుక్తేన చేతసా నానాగామినా I
పరమం పురుషం దివ్ాం యాతి పార్థానుచంతయన్ I (అక్షరపర్బ్రహ్మయోగము-8)
అభాయసముగూడ ఒక యోగముగా గురిీంచబడింది. అభాయసము వలననే సతాంకలాము, దైవ విచార్ణ
అననవి క్తదురుకొంటాయి. చితీము అతి చంచలమైనది, కనక ద్నిని నిగ్రహించి ప్రాపంచిక
విష్యములనండి మర్లిి, దైవమునందే కంద్రీకృతము చేయాలి. ఆతమన (పర్మాతమ) గురించి గురుీ
కొచిినప్పుడు మాత్రమే కాక మర్ల మర్ల చింతన చేయాలని చపాబడింది. అలా చింతన చేసేీ
సర్వజుాడు , దివయ పురుష్ణడు అయిన పర్మాతమనే చేరున.
“యదేవ విదయయా కర్భతి శ్రదాయో పనిష్ద్ తదేవ వీర్య వతీర్ం భవతి” అంట్టననది,
ఛందోగోయపనిష్తుీ. అజాానంతో చేస్త్రన ద్నికంటే జాానంతో చేస్త్రన ద్ని కాధికయము౦డకపోదు.
కాబటిట ఉపాసన మామూలు కర్మకనాన శక్తీమంతమైనది. దీనిని దేవతోపాసన అంటారు.
దేవత్సమూరుీలన మనసుాతో ధాయనిసూీ మంత్రపూర్వకంగా హోమాది కర్మలు నిర్వరిీంచటం
దేవతోపాసన.
ఇప్పుడే, ఇకాడే కొంత మారుా అవసర్ం. వయక్తీగతం కంటే సమాజ్ శ్రేయసుాని కూడా దృష్టటలో
పెట్టటకోవాలి. ఎందుకంటే తన శ్రేయసుా సమాజ్ శ్రేయసుాతో ముడిబడి ఉంది. సమాజ్ం అంత్స
సజ్జనలతో నిండాలి. అలా పాట్టబడడం కూడా మన బాధయతే. ఈ ప్రయతనమే శంకరుల బోధ అనాన
దీనిక్త కాలదోష్ం లేదని శ్రీ భార్తీతీర్థ స్వవమి అనానరు.
భగవత్సాక్షాత్సార్ం
సేకర్ణ:CH S R
పర్మేశవరుడు నిమగనమై ఉంటాడు. కాని ద్నిని పెడచవిన పెటిటన వారు దురామర్గపు పనలు చేస్త్ర
ఇకాటా పాలవుతూ ఉంటారు. తెలుసుక్తనన వారు జాగ్రతీ పడి సనామర్గంలో పయనిస్వీరు. చితీశుదిాతో
చేసే పనిపటా అక్తంఠిత దీక్ష కలిగిన వారు పనిలో కూడా పర్మేశవరుని దరిశంచగలుగుత్సరు.
నిర్మలమైన అంతుఃకర్ణ కలిగి ఉననవారు భగవంతుని అనగ్రహానిక్త పాత్రులవుత్సరు. సతయంలోన,
ధర్మంలోన, శీలంలోన న్నతిలోన, నిజాయితీలోన, నాయయంలో, ప్రేమలో పస్త్రపిలాల బోస్త్రనవువలోా,
ఆపననలన ఆదుకొనే అమృత హస్వీలోా ఇలా భగవంతుడు అంతటా ఉనానడు. పరిపూర్ణమైన
నిశిలమైన భక్తీతో ధాయనిసేీ మనక్త ఆ భగవంతుని స్వక్షాత్సార్ం తపాక్తండా ఏదో ఒక రూపంలో
లభిసుీంది.
మంచి వాయస్వలన శ్రీ గాయత్రి పత్రిక ద్వరా సమాజ్ంలో అందరికీ అందివావలని మన ఆకాంక్ష.
ఇందుక్త మీ అందరినంచి ఆశిసుీననది ప్రతి ఒకారూ 10 మందిక్త తక్తావ కాక్తండా సభుయలన
చేరిాంచడం. వార్ందరి తోటి మీరు మన పత్రిక న పంచుకోవడం (షేర్ చేయడం) . పత్రిక లోని
వాయస్వల మీద అభిప్రాయాలన సాందన ద్వరా వయకీీకరించడం.
శ్రీ గాయత్రి పత్రికన అనేకమంది కంపూయటర్ తో బాట్ట లాప్ టాప్ లోనూ ఇంకా టాబ్లాట్ా లోనూ
సులువుగా చదువుతుననట్టా తెలుసోీంది. మిగిలన వారు మొబైలు లోనూ చదువుతునానరు.
కొంతమంది సూచించినట్టా మొబైలులో చదవడం కొంత కష్టమే.. మొబైలు లో కూడా సులువుగా
చదవడానిక్త మార్గం ఉంది. అది అందరికీ తెలుసుననదే. మొబైలు న అడాంగా త్రిపిాతే ఫుల్ స్క్రీన్
(full screen) వసుీంది. దీనిక్త ఒక ఆపిన్ button ఉంది. కొనిన మొబయిల్ా లో Auto Rotation
అని కొనిన మొబయిల్ా లో Landscape Orientation (horizontal) అని, కొనిన మొబయిల్ా
లో Screen Auto Rotate అని ఇలా వివిధ నామాలతో సూచించబడుతుంది. మీ మీ మొబైలున
పై ఆపిన్ లోనిక్త మారుిక్తంటే పత్రికన చదవడం సులువవుతుంది .
సందర్య లహరి – 29
ప్రథమ భ్యగము - ఆనంద లహ్రి
గరిమెళ్ళ సతయనారాయణ మూరిీ: 93463 34136
శ్లా : సుధామపాయస్వవదయ ప్రతి-భయ-జ్రామృతుయ-హరిణం
విపదయంతే విశేవ విధి-శతమఖద్య దివిష్దుః |
కరాళ్ం యత్ క్షేవళ్ం కబళిత వతుః కాలకలనా
న శంభోసీనూమలం తవ జ్నని త్సటంక మహిమా || 28 ||
అ : అమామ ! భయానిన కలుగజేసే ముసలితనానిన, మర్ణానిన దూర్ం చేసే అమృత్సనిన, త్రాగి కూడా
బ్రహ్మంద్రాదులు, ఇతర్ దేవతలు ప్రళ్య కాలంలో నశించిపోతునానరు. మృతుయ సదృశమైన మహా
భయంకర్మైన కాలకూట విష్మున కబళించిన న్న భర్ీ పర్మ శివుడు మాత్రము ప్రళ్యకాలంలో
కూడా మృతుయంజ్యుడై నిలిచి ఉనానడు. కాలధరామనిక్త అతీతుడై ఉనానడు దీనిక్త కార్ణము, జ్నన్న !
న్నవు చవులక్త ధరించిన త్సటంకములే నమామ!
వి : ముందు శ్లాకములలో పార్వతీ పర్మేశవరులయొకా
శాశవతతీాము, సచిిద్నంద తతీాము ప్రస్వీవించ బడిన తరువాత
ప్రసుీత శ్లాకంలో మృతుయంజ్య తతీాం, అమృత తతీాం వలాడి
అవుతోంది. అమమ అంటే అమృత సవరూపిణి. అమృతతీాం అంటే
ఎననడూ నాశము లేనట్టవంటి స్త్రథతి. ఈ శ్లాకంలో జ్గనామత యొకా
త్సటంకముల మహిమన తెలిపారు శంకరులు. అమృతం త్రాగిన
దేవతలు నశిస్వీరు కాన్న గర్ళ్ము మ్రంగిన శివుడు మాత్రం అమమ త్సటంకముల మహిమతో కాల
ధర్మం పందలేదు. ‘సుధామపాయస్వవదయ ప్రతి-భయ-జ్రా మృతుయ-హరిణం’
జ్రా అనగా ముసలితనము, మృతుయ అంటే మర్ణము. అవి ఎంతవారిలోనైనా భయానిన
కలుగజేస్వీయి. అందరు భయపడేది, రాకూడదని కోరుక్తనేది ఈ రండింటినే. అంత భయంకర్మైన
వార్ాకాయనిన, మర్ణానిన హరించేది అమృతం. అమృతం త్రాగిన దేవతలక్త జ్రామృతుయవులు ఉండవు
అంటారు. ‘విపదయంతే విశేవ విధి-శతమఖద్య దివిష్దుః’
13
దేవతలందరూ అమృతం పానం చేశారు కాబటిట ఎక్తావ కాలం ఉండగలిగారు. వారు కాలానిక్త బదుాలే
కాన్న శాశవతులు మాత్రం కారు. ఎలా కాలము ఉండలేరు. అమృత పానం చేస్త్రనా వారు విపతుీలక్త
లోనౌతునానరు. ప్రళ్య కాలంలో విశవమంత్స లయమైనప్పుడు, దేవతలందరు కూడా కాల గర్ోంలో
కలిస్త్రపోతునానరు. 'విశేవ దివిష్దుః' సమసీ దేవతలు, 'విధి శత మఖద్యుః' విధి అంటే బ్రహమ,
శతమఖుడు అంటే ఇంద్రుడు బ్రహ్మంద్రాదులందరు కూడా ఎంత అమృతము త్సగితే ఏమి లాభము !
అమామ ప్రళ్యకాలం వచిినపుడు ఈ దేవతలందరు 'విపదయంతే' నశిసుీనానరు. అమృతం త్సగిన
దేవతలందరు నశించిపోతునానరు, కాన్న, విష్ం త్రాగిన న్న భర్ీ మాత్రం హాయిగా ఉననడమామ.
‘కరాళ్ం యత్ క్షేవళ్ం కబళిత వతుః కాలకలనా న శంభో:’
'కరాళ్ం యత్ క్షేవళ్ం' అంటే భీకర్మైన విషానిన ' కబళితవతుః' అంటే మింగేశాడు ఈశవరుడు. అది
హాలాహలం. క్షీర్ స్వగర్ మథనంలో పుటిటన విష్ంతో పాట్టగా, వాసుక్త త్సడుగా మందర్ పర్వత్సనిన
మథంచినప్పుడు ఒరిపిడిక్త త్సళ్లేక వాసుక్త న్నటినండి వలువడిన విష్కీలలు కూడా కలస్త్రనది అదే
హాలాహలమయియంది. ఆ విష్ ప్రభావానిక్త జ్గతీంత్స సంక్షోభం చందింది. సమసీ ప్రపంచం
తలాడిలిాపోయింది. శివుడు లోకబాంధవుడు ఆర్ీ త్రాణ పరాయణ్మడు. పరిస్త్రథతి గమనించాడు. అంతటి
భయంకర్ విషానిన ఉండగా చుటిట మ్రంగివేశాడు.
అలా విషానిన మింగిన ఆయనకూడా 'కాలకలనా న శంభో' ఆయనక్త కాలకలనము లేదు. కాలముచే
నియమము ఇతర్ దేవతలక్త ఉననది గాని శివునక్త లేదు. మానవుని రపాపాట్టలో కొనిన వేల జీవులు
నశించి పోత్సయి. స్వక్షాత్ సృష్టటకర్ీ బ్రహమ రపాపాట్ట వేసేలోపల దేవతలందరు నశించిపోత్సరు.
ఇలాటి బ్రహమలు అమమవారి రపాపాట్ట లోపల ఎందరు పోత్సర్భ తెలియదు. అందుక అమమవారు
రపాపాట్ట వేయక్తండా చూసూీ ఉంట్టంది. ప్రపంచంలో చరాచర్ జీవరాసులు మిగలాలి అంటే ఆమె
రపా పడకూడదు. కనక అమమ రపాపాట్ట లేక్తండా ప్రపంచానిన గమనిసోీంది. కనరపా వేయక్తండా
కాచుక్తంటంది తలిా. ఆవిడ కననలు కాల నిరేణతలైన సూర్య చంద్రులే.
‘తనూమలం తవ జ్నని త్సటంక మహిమా’
మరి ఇంతమంది పోతునాన అమమవారి సభాగయం సద్శివుడు మాత్రం క్షేమంగా ఉనానడు. పోన్న
ఆయనేమనాన అమృతం త్రాగాడా అంటే అదీ లేదు, విష్ం మ్రంగాడు. శివుడు మాత్రం ఎందువలా నిలిచి
ఉండగలిగాడు అంటే అది ఆయన గొపాతనం కాదమామ 'తవ జ్నని త్సటంక మహిమ'. ఏవిధంగా
వచిింది ఆ గొపాతనం అంటే స్క్రిక్త మంగళ్కర్మైన వసుీవులు కొనిన ఉనానయి, అవి మంగళ్ సూత్రము,
14
చవికమమలు, ఈ రండు కూడా మంగళ్ము కలిగించే వసుీవుల క్రందే లెకా. చవికమమలు, త్సళి బొట్టట,
గాజులు, మట్టటలు, పసుపు క్తంకాలు. ఈ ఐదు ఎవరిక్త ఉంటాయో, వాటిని ఎవరు ధరిస్వీర్భ, వాళ్ాక్త
ఐదవ తనముంట్టందని చపాీరు. వారు ఐదువలు, అట్టవంటి వారిని ముతెలీదువ అంటారు.
అమమ మంగళ్ గౌరి, పెదద ముతెలీదువ. పెళిా అయేయముందు గౌర్త పూజ్ ముతెలీదువ తనం కోసం చేస్వీరు.
'సువాస్త్రనయర్ిన ప్రీత్స' అయిన ఆ తలిాని కన్నపిలాలు అరిిసేీ, ఆవిడ 'సువాస్త్రనయర్ిన ప్రీత్స' కనక
అనగ్రహించి తొందర్గా సువాస్త్రని గా చేసేసుీంది. సువాస్త్రనలు అరిిసేీ ఎప్పుడూ సువాస్త్రని గా
ఉంచుతుంది. 'సర్వ మంగళ్ మాంగలేయ శివే సరావర్థ స్వధిక' ఆవిడ మంగళ్ సవరూపిణి. అందుక
మాంగలయ చిహనములు ధరించింది. మంగళ్తవం ఎంత గొపాదంటే వాళ్ళ ఆయనక్త మృతుయవు
లేక్తండా పోయింది.
ఇదే భావానిన పోతన గారు కూడా చపాారు 'మ్రంగెడి వాడు విభుండని మ్రంగెడిది గర్ళ్మనియు
మేలని ప్రజ్క్తన్, మ్రంగమనియె సర్వమంగళ్ మంగళ్ సూత్రముమ న్ంత మది నమిమనదో'. ఆయన
విష్ం మ్రంగుతుంటే మ్రంగమననదిట. ప్రపంచానిక్త ప్రమాదం జ్ర్గకూడదు అననది ఆవిడ ఉదేదశయం అది
లోకోతీర్ం. మరి శివునక్త హాలాహలం విష్ము కాద్! అంటే అమమ శివుడు మృతుయంజ్యుడు అని
పలిక్తంది. తన మంగళ్ సూత్రం చాలా గటిటదని చాటింది. 'తవ జ్నని త్సటంక మహిమా' ఆ గొపాదనం
న్న త్సటంక మహిమ తల్లా. త్సటంకాలు మంగళ్ కర్ చిహానలలో ఒకటి కాబటిట చపాారు. మంగళ్ కర్
చిహానలలో ఏది చపిానా ఒకటే. అమమ ధరించిన ఐదూ గటిటగా ఉనానయి అనానరు శంకరులు .
మంగళ్కార్కములైన ఆ వసుీవులు ఐదింటిని ధరిసుీనన స్క్రిలు అమమవారిని అనసరిసుీనానరు. అమమ
మహా పతివ్రత, ఆమె పాతివ్రతయమే అనినంటికీ మించినది. అదే శివునక్త మర్ణము సంభవించక్తండా
కాపాడుతోంది. స్క్రిలు త్సటంకములు ధరిసేీ వారి భర్ీలక్త ఆయుర్వృదిా అవుతుందట. లలితలో
చపిానట్టా అమమ 'కాలహంత్రీ' మృతుయవున పోగొడుతుంది. అమమ 'కామేశవర్ ప్రాణ నాడీ' అందుచేతనే
విష్ం త్రాగినా శివుడు చక్తా చదర్లేదు. అయయవారిక్త కాలకలనము లేదు. సృష్టటలో అందరు కాలబదుాలే
కాన్న కాలానిక్త లంగని వాడు పర్మేశవరుడు. ఆయన పేరే కాల కాలుడు, మహాకాలుడు. కాల
కలనము లేనివాడు శంభుడు.
లలిత్స స్వహస్రంలో 'త్సటంక యుగళీ భూత తపన్నడుప మండలా' అని అమమవారు సుీతించబడింది.
సూర్య చంద్రులే త్సటంకములుగా కలిగిఉంది అమమ. సూర్యమండలం తపన మండలం కాగా,
15
నక్షత్రములక్త అధిపతి అయిన చంద్రుని మండలం ఉడుప మండలం. కాల గమనం సూర్యచంద్రుల
పైననే ఆధార్పడి ఉంది.
కాలానిన లెక్తాంచే సూర్య చంద్రులిదదరిని త్సటంకాలు గా ధరించింది అమమ. సూర్య చంద్రులు కాలానిక్త
నియామక్తలు. వారిని నియమించి తన చవులక్త ఆభర్ణములుగా పెట్టటకొంది ఆ తలిా. కనక
కాలానిన ఆవిడ నిరేదశిసోీంది. అమమ చప్పు చేతలలో కాల నిరేణతలు సూర్యచంద్రులే ఉనానరు కనక
శివుడు కాలానిక్త ఎలా లంగుత్సడు? అని భావించబడింది. అమమవారిక్త ఉనన త్సటంకాలన
తొలగించే శక్తీ కాలానిక్త లేదు. కాల గమనమునక్త ఆదయంతములు లేవు, అనంత తతీామే కాలము
యొకా లక్షణము. అమమవారి చవులక్త ఉనన త్సటంకములు కూడా ఆదయంతములు లేనివి. అంతే కాదు
ఆకాశము శబద గుణకము, ఆకాశంలో సంచరించు సూర్య చంద్రులు శబదగ్రాహయములైన అమమవారి
కర్ణములక్త ఆభర్ణముగా ఉనానరు. సూర్య చంద్రులు వారి గమనంలో ప్రపంచానిన తిలక్తసుీంటారు.
జీవులు చేయు కర్మలక్త స్వక్షులు. వారు చూస్త్రనవి అమమవారిక్త నివేదిసుీంటారు. అందుక అమమవారి
త్సటంకములయాయరు.
ఇకాడ కాలాతీత తత్సీానిన చపుీనానరు. మూడువందల అర్వై రుతువులు కాలం. ద్నిక్త పైన గల కాల
చక్ర, విశవ చక్ర, దేహ చక్రాలక్త ఆవల అమమ స్త్రథతయై ఉంది. అందుచేత ప్రకాశిసుీనన క్తర్ణాలన్నన
అమమనండే. అమమ క్తర్ణాలక్త ఆధార్ంగా ఉంది, క్తరాణాలక్త అతీతంగా కూడా ఉంది.
ఆవిధంగా పార్వతీ పర్మేశవరు లిరువురు మృతుయంజ్యులు. శాశవతమైన తతీామే అమమ అని ఈ
శ్లాకములో ప్రతిపాదించబడుతోంది. సర్వ దేవ పూజ్య, సర్వ దేవాధిక్తరాలు అయిన తలిా సర్వ
దేవతలన, విశావనిన తన కంటి సైగలతో శాస్త్రంచగల శాశవతురాలు. శివుడు ఏమీ తక్తావ వాడు
కాదు ఆయన మృతుయంజ్యుడు. అంతే కాదు శివ శక్తీలది అభేదయ తతీాం. వారిది విడదీయలేని
రూపం, అభేదయం. అదే శివుణిణ మృతుయంజ్యుణిణ చేస్త్రంది. పార్వతీ పర్మేశవరులిదదరూ అజ్రామరులు,
శాశవతులు. ఈ శ్లాకానిక్త యంత్రం సమ చతుర్స్రం 'ఠం' బీజ్ముతో కూడుక్తననది. శ్లాక పారాయణ
ఫలము స్క్రిలక్త కార్య స్త్రదిా, దీర్ా సుమంగళీతవము, పురుష్ణలక్త అపమృతుయ నివార్ణము అని
చపాబడింది.
చాందోగయంలో ఆయుర్వృదిా
విస్వాప్రగడ రామలింగేశవర్ రావు: 94901 95303
మానవుడు ఆశాజీవి. ఎన్నన తరాలక్త సరిపడా సంపదలన పోగేసు కోవడంలో ఎలాంటి మారాగ న్లననా
ఎననక్తని తన గమాయనిన చేరుక్తనే ప్రయతనం జీవిత్సంతం కొన స్వగిసూీనే ఉంటాడు. అలాగే
అతనిక్త మర్భ ఆసక్తీ కర్విష్యం ఆయురాదయం. ఈ పూరాణయురాదయం కోసం అతన చేయని
ప్రయతనం ఉండదు. ఎంతటి వయయ ప్రయాసలైనా లెకాచేయడు. కఠోర్ శార్తర్క వాయయామాలన,
కడుపు మాడుిక్తనే ఆహార్ నియమాలన, శ్రదా గా పాటిస్వీడు. ఎంత సొముమ ఖర్ియినా, వనకాడడు.
అతయంత భక్తీ శ్రదా లతో దైవారాధనలన, ఆయుష్ హోమాలన చేసుీంటాడు. ఎవరేమి చపిానా తు చ
తపాక్తండా ఆచరిస్వీడు. ఇటీవలి 'కోవిడ్ 'కాలంలో మనందర్మూ
ఈ మృతుయ భయానిన, చవి చూస్త్ర ప్రతయక్ష నర్కానిన అనభవించాము.
ద్ని నివార్ణక్త ఎన్నన మారాగలు పాటించాము. హతశేష్ణలమై
బ్రతుక్త జీవుడా అని బయట పడాాము.
ఈ ఆయురాదయము విష్యమై చాందోగయ ఉపనిష్తుీ ఎన్నన
విశేషాలన తెలియ జేస్త్రంది.మనం చేసే పితృకారాయలోా, సవర్గసుీలైన
మన పెదదలన వసు, రుద్ర, ఆదితయ రూపాలోా అవాహన జేస్త్ర మంత్ర
యుకీంగా ఆరాధించి మన పితృదేవతలన సంతృపుీలన చేయడం
మనక్త అందరికీ తెలుసు. కాన్న ఈ ఉపనిష్తుీలో మనము త్రిసంధయలలో చేసే గాయత్రీ ఆరాధనము,
సంధాయ వందనములు అనే సవనముల ద్వరా (యజ్ాములు ) వసు రుద్ర, ఆదితయ దేవత్స రాధన
ఫలంతో పూరాణ యురాదయము తో 116 సంవతార్ములు జీవించవచుినని తెలియజేశారు. తృతీయ
ప్రపాఠకంలో ఇలా
1. ఆయుర్వృదిా కొర్క్త చేయ దగిన ఉపాసనమున, జ్పమున చపాబడుచుననవి.పురుష్ణడు (జీవాతమ )
యజ్ాముగా ఉనానడు. (యజ్ామని భావింప వలయున ). వాని ఇరువది నాలుగు సంవతార్ముల ద్కా
ప్రాత సావనము : గాయత్రి ఇరువది నాలుగు అక్షర్ములు, గాయత్రీ సంబంధమే ప్రాతసావనము. ద్నిక్త
వసువులు దేవతలు, ప్రాణములే వసుీవులు, ఈ వసువులే సమసీమున జీవించునట్టా చేయుచునానరు.
21
కావటమే మోక్షం. ఏకాగ్రత తో కూడిన కఠిన స్వధన చేత హృదయంలో ఉనన అమమన దరిశంచు
కోవడమే క్తండలిన్న విదయ, అదే శ్రీవిదయ.
అమమన పందేందుక్త భక్తీ ప్రధానమైన అర్హత. అమమవారిక్త ఇష్టమైనది భక్తీ, భక్తీ చేతనే ఈశవరి
పందబడుతుంది. భక్తీక్త లంగిపోతుంది. ‘పూలలోా పాలలోా ధానయ రాశులోా మాతలిా మహాలక్ష్మి
స్త్రథర్ముగా నిలుచు’ అననట్టా అంతటా సర్వ వాయపకమై కొలువై యునన అమమవారిని ఆశ్రయించిన వారిక్త
అంత్స మంగళ్మే,. అట్టవంటి వారిక్త దుర్గతి అనేది
ఉండబోదు. సంస్వర్మనే మహామాయన ద్టాలంటే
లలితమమన శర్ణ్మవేడాలి, ఆమె పాద్లు పట్టటకోవాలి.
అంతక్త మించి మార్గం లేదు.
శ్రీచక్రం అమమ నివాసస్వథనం. స్వధక్తలు అతి పవిత్రం గా
ఎంచి ఆరాధించే శ్రీచక్రానిక్త నవ ఆవర్ణలు. ఈ
తొమిమది ఆవర్ణలు అరిించటానిన శ్రీచక్ర నవావర్ణ
అర్ిన అంటారు. నవావర్ణ అర్ిన అమమవారిక్త అతయంత
ప్రియమైన అర్ిన. నవావర్ణలో ప్రధానమైనది
బిందువు. ఈ బిందువునందు ఉపస్త్రథత అయి ఉనన అమమ సర్వ ఆనందమయ. ఈ బిందువునే సర్వ
ఆనందమయ చక్రమని అంటారు. శివుని డమరుకం యొకా ప్రథమ సాందనే బిందువు. శ్రీచక్రంలో
తరువాతి స్వథనాలు వరుసగా త్రికోణం, అష్ట త్రికోణం, దశ త్రికోణం, బహిర్ద శార్ం, పధానలుగు
త్రికోణాలు, అష్టదళ్పదమం, షోడశ దళ్ పదమం, భూపుర్ం.
నవ ఆవర్ణలలోని మొదటి ఆవర్ణ భూపుర్ం. శ్రీచక్రానిన ఒకస్వరి మన్నఫలకంలో దరిశసేీ ,
చతుర్స్రాకార్ంలో ఉనన మూడురేఖలు భూపుర్ం. అవి శ్రీయంత్రంలోని మొదటి ఆవర్ణ. ద్నేన
త్రైలోకయమోహన చక్రం అంటారు. అమమవారు త్రిపుర్. ఇందులో మొదటి రేఖలో ఉనన పదిమంది స్త్రదిా
దేవతలు అణిమ, మహిమ, లఘిమ, ఈశితవ, వశితవ, ప్రాకామయ, భుక్తీ, ఇచఛ, ప్రాపిీ, సర్వకామ
అనవారు. వీర్ందరూ మణిమాణికయ సంపదలక్త అధిదేవతలు.
రండవ చతుర్స్ర రేఖ యందు గల ఎనిమిది మంది మాతృకలు అమమవారిక్త అష్టదిగబంధనగా ఉననర్క్షణ
కవచాలు. తమన ఆరాధించేవారు కోరుక్తననవన్నన ఇచేివారు. వీరినే అష్టమాతృకలని
పిలుచుక్తంటాము. వీరిలో తూరుాన ఉనన తలిా బ్రాహిమ, దక్షిణమున మహ్శవర్త, పశిిమం కమారి,
24
ఈ త్రికోణములనినంటికీ మధయననన త్రికోణం ఇచాఛ జాాన క్రయా శక్తీల సమాహార్ం. ఇది సర్వ
స్త్రదిాప్రద. శిర్ము ఇచాఛ శక్తీ, కంఠమునండి కటి వర్క్త జాాన శక్తీ. కటి క్రందిభాగం క్రయా శక్తీ అదే
కలయిక. ఇచాఛ శక్తీ సృష్టట సంకలాం అయితే, ఏవిధంగా అమలు చేయాలి అనేది జాాన శక్తీ. క్రయా శక్తీ
సృష్టట చేయటం. ఈ త్రికోణమునందునన దేవతలు కామేశవరి, వజ్రేశవరి, భగమాలిని. ఈ త్రికోణము
మధయ ఉపస్త్రథత అయి ఉంది సర్వఆనందమయి, మహాత్రిపుర్సుందరి శ్రీ లలిత్సంబిక.
రేఖ చిత్రంగా ఉనన శ్రీచక్రానిన భూప్రస్వీర్మని, మేరుపర్వత్సనిన బోలిన శ్రీచక్రానిన మేరుప్రస్వీర్మని
వయవహరిస్వీరు. శివుని డమరుకం నండి వలువడిన నలభైమూడు శబదములు లేక అక్షరాలు పైన
చపాబడిన నలభై మూడు త్రికోణములు అనక్తంటే ఆ అక్షర్ములు స్వక్షాత్ అమమ రూపాలు.
శ్రీ మాత్రేనముః
ఆలయ శాసనాల ప్రకార్ం, ఆలయం ఉనన డోమూార్ ప్రాంత్సనిన పూర్వం తొంబలూర్ మరియు
దేశిమాణికా పటటణం అని పిలిచేవారు.
పూర్వం ఒక మహరిి చేస్త్రన తపసుా ఫలితంగా తూరుా ముఖంగా ఉనన చొకానాథ స్వవమి ఆలయం
నిరిమంచబడింది.
ఋష్టక్త విష్ణణవు సూచనల ప్రకార్ం, ప్రజ్లు తమ చివరి క్షణాలలో భగవంతుని నామసమర్ణన
మర్చిపోకూడదు, ఇది వాసీవానిక్త దేవుని పాద్లన చేరుకోవడానిక్త సహాయపడుతుంది.
ఇకాడిక్త వచేి భక్తీలు పెదద సంఖయలో వివాహం, ఆర్భగయం, పిలాలు, విదయ, శ్రేయసుా మరియు ఉదోయగ
సమసయల కోసం ప్రారిథస్వీరు.
ఈ ఆలయంలో గర్ోగుడిలోని
విగ్రహం ఎతుీలో ప్రతిష్టటంచబడి,
అది విశవశక్తీని స్క్రవకరించి
ఎనిమిది దిక్తాలకూ
ప్రసరిసుీంది. ఉతీరాయణం
మరియు దక్షిణాయనంలో
కొనిన ర్భజులలో సూర్భయదయం
సమయంలో సూర్యక్తర్ణాలు
ప్రధాన దేవతపై పడేలా
విగ్రహానిన ఉంచడం
జ్రుగుతుంది.
బ్లంగుళూరులో ప్రాణిక్ ఎనర్తజ పాయింట్ాతో అనిన దిశలలో హీలింగ్ ఎనర్తజని ప్రసరింపజేసే మొదటి
ఆలయం ఇది.
చతుర్స్రం లోపల నిలబడి, మందిరానిక్త అభిముఖంగా ఉండి, ఈ పాయింటా వదద విశవశక్తీని
అనభవించడానిక్త మరియు ప్రయోజ్నం పందడానిక్త కన్నసం 2 నిమిషాలు ప్రారిథంచాలని
నముమత్సరు.
10 సంవతారాల క్రతం రిటైర్ా చీఫ్ ఎగిజకూయటివ్ ఇంజ్న్నర్ ఈ పాయింటాన కనగొనానరు.
28
ఆలయంలోని విష్ణణవు, శ్రీదేవి మరియు భూదేవి దేవతలన నేపాల్లోని గండకీ నది నండి
తీసుక్తవచిిన శాలిగ్రామ శిలల నండి చకాారు.
గర్ోగుడి మరియు రండు అర్ామంటపాలన పకాన పెడితే, దేవాలయంలోని ప్రతి ఇతర్ భాగం
శత్సబాదలుగా అనేక స్వరుా పునరినరిమంచబడింది మరియు అందువలా ఇప్పుడు చోళ్ నిరామణ శైలిక్త చాలా
తక్తావ స్వరూపయత ఉంది. ఆలయ సముద్యంలోని ఇప్పుడు మూస్త్రవునన భూగర్ో గదులు విలువైన
వసుీవులన నిలవ చేయడానిక్త ఉపయోగించబడాాయి.
ఒక సీంభంపై, భక్తీలు విష్ణణవు యొకా దశావత్సరాలు (10 రూపాలు) అందంగా చకాబడి ఉండటానిన
చూడవచుి.
12మంది ఆళ్వవర్ాలో ఒకరైన ఆండాళ్ ర్చించిన తిరుపాావై ప్రతి సంవతార్ం ధనరామస సమయంలో
ఇకాడ శ్రదాగా పాడత్సరు. రామనవమి సందర్ోంగా అర్ారాత్రి నండి తెలావారుజాము వర్క్త పలాకీ
ఉతావానిన జ్రుపుక్తంటారు.
చొకానాథస్వవమి ఆలయం ద్ని ప్రాణిక్ ఎనర్తజ పాయింటాక్త విసీృతంగా ప్రస్త్రదిా చందింది. రండు
ప్రాణిక్ ఎనర్తజ పాయింట్టా ఆలయం లోపల ఉండగా వాటిలో 12 ఆలయ ప్రాంగణంలో ఉనానయి.
ప్రాంగణంలోని మచిలు తెలాటి చతుర్స్రాలతో గురిీంచబడాాయి, ఇందులో భక్తీడు గుడి వైపు నిలబడి
దేవుడిని ప్రారిథంచాలి.
మనం నిద్రపోతుననప్పుడు మనం పూరిీ నిశశబదం మరియు శాంతితో ఉననందున విశవశక్తీ ప్రవాహానిన
అందుక్తంటాము.
ఈ ప్రాణిక శక్తీ మనక్త జాానానిన పందడంలో మరియు మన జీవితంలో క్రమశిక్షణన
తీసుక్తరావడంలో సహాయపడుతుంది.
ఈ ఆలయం సరిగాగ అదే అందిసుీంది.
విగ్రహాల ముందు, మీక్త కాస్త్రమక్ ఎనర్తజ పాయింట్టా ఉనానయి, అవి ధాయన బిందువులు. విగ్రహం
అట్టవంటి దిశలో ఎతీబడి ఉంట్టంది, అది గరిష్ట మొతీంలో స్వనకూల ప్రాణిక్ శక్తీని ప్రసరిసుీంది.
29
ఒకొాకా స్త్రదిా కోసం ఈ మాలా మంత్రాలన వివిధ (15) విధాల వినియోగిస్వీరు. 'ఖడాగది' 15 స్త్రదుాల
నిచేి మాలా మంత్రము కనక ఇది 'ఖడగమాల' అని లోకంలో ప్రస్త్రదిా పందింది.
' త్సదృశం ఖడగమాపోనతి యేన హసీ స్త్రథతేనవై ।
అషాటదశ మహాదీవప సమ్రాదోకాీ ( సమ్రాడోోకాీ ) భవిష్యతి ll '
అని ప్రసుీత లభయ గ్రంథాలలో ఉంది. కాన్న ఈ శుదాశక్తీమాలన 14వ దైన ఐహికాముష్టమక స్త్రదిా కోసం
వినియోగించడమే మంచిదని విజుాల అభిప్రాయం. ద్నిక్త సంబంధించిన శ్లాకం :
అలౌక్తకం లౌక్తకం చేత్సయనంద దివతయం సద్ |
సులభం పర్మేశాని తవత్సాదౌ భజ్త్సం నృణామ్ |
శుదాశక్తీమాలన నిషాామంతో జ్పించితే సర్వ (15) స్త్రదుాలూ లభిస్వీయని శాసి వచనం. సర్వస్త్రదుాలలో
మొదటిది 'ఖడగస్త్రదిా' కనక - ద్నిని మొదలుకొని మిగిలిన స్త్రదుదలన ఇచేి శుదాశక్తీ మాలామంత్రానిన
'ఖడగమాల'గా వయవహరిసుీనానం.
('ఋష్టపీఠం' ప్రచుర్ణ 'సమాధానమ్' పుసీకం నండి సేకర్ణ)
ఏవ్ం జ్ఞాత్వా కృతం కరమ పూర్వారపి ముముక్షుభిః I
కురు కార్వమవ్ తసామతేవం పూర్వైః పూరాతరం కృతమ్ I 15
అరధము : అరుునా! ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తతేవ రహ్సామును తెలిసికొని
కరమల నాచరించరి. కావున నీవు కూడా వారివ్లెనే నిష్కామ భ్యవ్ముతో కరమల నాచరింపుము.
కీర్ీన అర్ాం: " ఎన్నన కీర్ీనలతో నితయం నినన పూజిసూీంటే నాతో మాటాాడవేమిటయాయ. అంత
బింకమేమిటయాయ?.సకలశాసిపార్ంగతుడు శంకరాంశుడు అయిన హనమ ( ఆశుగసంభవుడు
అంటే వాయుపుత్రుడు ) తోనే తముమడు లక్ష్మణ్మడితో మాటాాడించావు ( నవువ మాటాాడక్తండా ). ఇక
న్న్ంత అంటారు " త్సయగయయ.
ఈ కీర్ీనలో ఒక అదుోతమైన రామాయణ ఘటటం ఉంది.
రామాయణం శ్రదాగా చదివిన/వినన వారిక్త మాత్రమే ఆ విష్యం
తెలుసుీంది.
రామలక్ష్మణ్మలు స్క్రత్సదేవిని వదుక్తతూ ఋష్యమూక పర్వతం
దగగర్క్త వసూీననప్పుడు సుగ్రీవుడు చూస్త్ర శత్రువులేమో అని
కలవర్పడత్సడు.
హనమ " వారవర్భ, ఎందుక్త వసుీనానర్భ తెలియక్తండా
కలవర్ం చందడం దేనిక్త, నేన వళిా విష్యాలు తెలుసుక్తని
వస్వీన " అని వళిళ రామలక్ష్మణ్మలక్త సుగ్రీవుడి గురించి, తన
గురించి చబుత్సడు.
అప్పుడు అందరూ ఊహించుక్తననట్టాగా రాముడు " ఓహో అలాగా " అని హనమతో మాటాాడరు.
హనమ చపిాన తీరు, మాటలతీరు, సంస్వార్ంల గురించి రాముడు లక్ష్మణ్మడుతో చపిా " ఇట్టవంటి
వయక్తీ ఎవరిక్త దూతగా లభిస్వీడో అతని పనలన్నన చకాగా న్ర్వేరుత్సయి " అంటారు. అప్పుడు లక్ష్మణ్మడు
త్సమెవర్భ, ఏపనిమీద అకాడక్త వచాిర్భ హనమక్త చబుత్సరు.
ఇదే త్సయగయయ అననది. అంత చకాగా మాటాాడిన సకలశాసిపార్ంగతుడు హనమతోనే నవువ
మాటాాడలేదు, తముమడిచేత మాటాాడించావు, ఇంక నేనేపాటి అని. ఎంత అదుోతం. అంత చినన కీర్ీనలో
ఇంత కథ ఉంది.
" పలికెడిది భాగవతం, అట పలిక్తంచడివాడు రామభద్రుండు, అట..... " అంటారు పోతనామాతుయడు
భాగవతంలో. స్వవమి అనగ్రహం లేకపోతే అంత అదుోతంగా కీర్ీనలు ఎలా వస్వీయి.
ఏతత్ సర్వం శ్రీశ్రీరామచంద్రార్ాణమసుీ - శుభం భూయాత్
33
పితృ దేవతలు
(మృతులక్త సమరిాంచిన పిండాలన వారు ఏవిధంగా స్క్రవకరిస్వీరు)
సేకర్ణ: డా. కె. యన్. సుధాకర్ రావు: 72076 12871
మహాభార్తంలో చాలామందిక్త తెలియని ఒక విచిత్రఘటటం ఉంది. అది వాయసప్రస్వదితమై ఈ విధంగా
ఉంది.క్తరుక్షేత్రంలో జ్రిగిన భీకర్సంగ్రామంలో 18 అక్షౌహిణ్మల సైనయం 18 ర్భజులోా నాశనం
అయింది. కలుగులోని ఎలుకలా ద్క్తానన దుర్భయధనడిని బయటక్త లాగి చంపేశారు. అనంతర్ం
మృతులక్త పూర్వక్రయలు, ఔర్థాక్రయలు చేయడానిక్త అంత్స గంగా నది చంతక్త చేరుక్తనానరు. ఆ
సమయంలో అంతుఃపుర్ కాంతలు అందరితో ధృతరాష్ణుడు కూడా వచాిడు. వచిిన వారి ఏడుపులతో
ఆ ప్రాంతం హృదయవిద్ర్కంగా తయారైంది.
అప్పుడు అది చూస్త్రన వాయసుడు వారిక్త ఒక వర్ం ఇచాిడు. చనిపోయిన వారిలో ఎవరిని
చూడాలనక్తంటే వారిని చూసే వర్ం అకాడక్త వచిిన వారిక్త ఇచాిడు. ద్ంతో అంత్స త్సము
చూడాలనక్తంట్టనన వారిని సమరించారు. వారు కోరుక్తనన వార్ంత్స అకాడక్త ప్రతయక్షం అయాయరు.
సంతోష్ంగా తమ ఇష్ణటలతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వళిపోయే
సమయం వచిింది. అప్పుడు వాయసుడు ''చనిపోయిన వారితో ఎవరైనా వళ్ళదలిసేీ వారు కూడా
వళ్ళవచుి'' అని మర్భ వర్ం ఇచాిడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేత్సతమతో కలస్త్ర
వళిళపోయారు.
ఇది చాలా అరుదైన వర్ం. చనిపోయిన వారిని చూడవచాి? అంటే చర్మచక్షువులతో చూడలేము.
కవలం జాానచక్షువులు, వాయస్వది మహరుిలిచేి దివయచక్షువులతో చూడగలము అని ఈ ఘటటం ద్వరా
తెలుసుకోవచుి. అయితే నేడు పితృయజాాలన అవహ్ళ్న చేసే వారు ఎక్తావయాయరు.
వేదవేద్ంత్సలలో ఉనన మహాస్వధనా ర్హస్వయలు చపుతుంటే చొపాదంట్ట ప్రశనలు వేసేవారు
కొందరైతే, మరికొందరు తమ సునినతమైన వేదబోధ గమనించక్తండా క్తతరాాలు చేసుీనానరు.దీనిక్త
ప్రధాన కార్ణం ఈ పితృయజాాలలోనే ఉంది. అతి తేలిగాగ సకల పుణాయలు, సకల సంపదలూ ఇచేి ఈ
పుణయకారాయలు ఆచరించక్తండా పిశాచగ్రసుీలు అడుాపడుతుంటారు. కనకనే ఈ మంచి మాటలు వారి
చవులక్త సోకవు. కవలం పితృదేవతల అనగ్రహం ప్రాపీం ఉననవారిని మాత్రమే ఇవి చేరుక్తంటాయి.
చాలా మందిక్త కొనిన మంచి సందేహాలు కూడా వచాియి. చనిపోయిన తరువాత జీవుడు
34
ఏమవుత్సడు? మనం పెటేట పిండాలు వారిక్త ఎలా చేరుత్సయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది?
పిండాల వలా ప్రయోజ్నం ఏమిటి? అనేవి అందులోని ముఖయప్రశనలు.
వీటిక్త సమాధానం ఒక ఉపనిష్తుీ చబుతోంది. ఆ ఉపనిష్తుీ పేరు పిండోపనిష్తుీ. ఇది అథర్వణ
వేదశాఖక్త చందినది. ఈ వేదం ఎక్తావగా కర్మయోగానిక్త చందినది. ఇందులో నితయనైమితిీకకామయ
యజాాలు ఎలా చేయాలో ఎక్తావగా ఉంట్టంది. దీనిక్త చందిన ఈ ఉపనిష్తుీలో ఈ ర్హస్వయలు
చపాారు. బ్రహమదేవుని దేవతలు, మహరుిలు ఈ విధంగా ప్రశినంచారు.
మృతులక్త సమరిాంచిన పిండాలన వారు ఏవిధంగా స్క్రవకరిస్వీరు? అనే ప్రశనలు వేశారు. ద్నిక్త
సమాధానంగా బ్రహమ దేహం దేహి గురించి వివరాలు చపాాడు.
మర్ణించిన తరువాత పాంచభౌతికమైన శర్తర్ం నంచీ పంచభూత్సలూ విడిపోత్సయి. ఈ శర్తర్ం
భూమి, నిప్పు, న్నరు, గాలి, ఆకాశం అనే మహాభూత్సలతో ఏర్ాడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శర్తర్ం
నంచీ వళిళపోత్సడో, పంచభూత్సలు కూడా ఎలా వచిినవి అలానే వళిళపోత్సయి. ఇది ఆధునిక
వైదయశాసిజ్ాలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). ద్ని
వలన పంచప్రాణాలు పోత్సయి. గాలి తరువాత అగిన పోతుంది. శర్తర్ం చలాబడుతుంది. వైశావనరాగిన
వళిళపోతుంది.
తరువాత శర్తర్ంలో ఉనన న్నరు తోలుతితిీలోని తొమిమది ర్ంధ్రాల నంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి,
న్నరు, నిప్పు శర్తర్ం నంచీ తప్పుక్తనానయో భూతతీాం అయిన ధాతువులు ఎముకలు వంట్రుకలు గోళ్లళ
వంటి రూపంలో మిగులుత్సయి. ఇవి భూమిలో కలిస్త్రపోత్సయి. శర్తరాకాశం మహాకాశంలో
కలిస్త్రపోతుంది. క్తాపీంగా జ్రిగేది ఇదే. ఇది పంచభూత్సలు వళిళపోయే విధానం.
నిజానిక్త మనక్త కనిపించే సూథలమైన బాహయ శర్తర్ంతో పాట్టగా ప్రతీ ఒకారికీ కార్ణ శర్తర్ం,
యాతనా శర్తర్ం అని ఉంటాయి. కార్ణ శర్తర్ం మర్భ జ్నమక్త మనం చేసుక్తనన పాపపుణాయల
సంచులు మోసే శర్తర్ం. తన సంచులోా ఉనన పాపపుణాయల ప్రకార్ం మర్భ శర్తర్ం వతుక్తాంటూ
వళిపోతుంది. అదే నూతన శర్తర్ం పందుతుంది. యాతనా శర్తర్ం నర్కానికో లేక సవరాగనికో
వళిపోతుంది. ఇలా వివిధ శర్తరాలు ఎవరి దోవన అవి వళిళపోతే మృతుని ప్రేత మిగిలి ఉంట్టంది.ప్రేత
ముందు పదిర్భజులూ తన ఇలూా, తన పరివార్ం, తన ఆసుీలు చుటూట తిరుగుతూ ఉంట్టంది. ఆ
సమయంలో వేసే నితయపిండం కాక్త రూపంలో వచిి తీసుక్తంట్టంది. దీని తరువాత పదోర్భజున
సపిండులు, సగోత్రీక్తలు, బంధువులు, సేనహితులు వచిి వదిలే ఉదకాలు ద్ని ద్హానిన తీరుస్వీయి.
35
వీటిక్త తృపిీ పడి అది పదిర్భజుల తరువాత తన వారిని, నా అనక్తనే వారిని వదిలి వళిళపోతుంది.
అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంట్టంది.
పూర్వక్రయలు అయిన దహన సంస్వారాది 12 ర్భజుల క్రయలు పూరిీ అయి, మధయమ క్రయలు అయిన
మాస్త్రకాలు జ్రిగి, పూర్వక్రయలక్త అర్హమైన సపిండీకర్ణం జ్రిగే వర్కూ ఈ ప్రేత రూపంలోనే
ఉంట్టంది. సపిండీకర్ణం తరువాత తన ముందునన వర్గత్రయంలో తన తండ్రి త్సత ముత్సీతలోా
ముత్సీతన ముందు జ్రిపి ఆయన ఖళీలో త్సతన, త్సత స్వథనంలో తండ్రిని, తండ్రి స్వథనంలో త్సన
చేరుక్తంట్టంది. పితృదేవత్సస్వథనం పందుతుంది.
దీనిక్త కావలస్త్రన క్రొతీ శర్తర్ం మాస్త్రకాల ద్వరా చేసే ఏకోదిదష్టశ్రాద్ాల రూపంలో అందుతుంది. నిననటి
బాహయశర్తరానిన విడిచి కార్ణశర్తర్ం, యాతనా శర్తర్ం కోలోాయి ప్రేతగా ఏ శర్తర్ం లేక్తండా ఉనన
మృతుడు మాస్త్రకాలలో కవలం తనక్త మాత్రమే ఉదేదశించి వదిలే పిండాల ద్వరా క్రొతీ శర్తర్ం
సంతరించుక్తంటాడు.
వీటిలో మొదటి పిండం ద్వరా క్రొతీ శర్తరానిక్త బీజ్ం పడుతుంది. దీనేన కలనం అనానడు. దీని తరువాత
మాంసం చర్మం రండో పిండం ద్వరా ఏర్ాడత్సయి. మూడో పిండం వలన బుదిా కలుగుతుంది.
(మెదడు). నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకలోాని గుజుజ ఏర్ాడత్సయి. ఐదో పిండం వలన
శిర్సుా, ముఖం, వేళ్లళ ఏర్ాడత్సయి. ఆర్భ పిండం వలన హృదయం, మెడ, న్నటిలోని భాగాలు
ఏర్ాడత్సయి. ఆయుుఃప్రమాణం ఏడో పిండం ద్వరా కలుగుతుంది. ఎనిమిదో పిండం ద్వరా మాటక్త
చందిన వయవసథలు కలుగుత్సయి. తొమిమదో పిండం ద్వరా అనిన అవయవాలక్త పరిపుష్టట చేకూరి
దృఢపడత్సయి. పదో పిండం వలన క్రొతీ జీవిత్సనిక్త అవసర్మైన శార్తర్క పరిపూర్ణత చేకూరుతుంది.
ఈ విధంగా మాస్త్రకాలలోని పిండద్నం వలన పిండశర్తర్ం నంచీ సంపూరిీ శర్తర్ం పిండాల వలన
కలుగుతుంది. ప్రపంచంలో భోగాలు అనభవించడానిక్త శర్తర్ం ఇచిిన తలిా తండ్రులక్త మాస్త్రకాలు
నిర్వహించి వారిక్త శర్తర్ం ఏర్ాడడానిక్త అవసర్మైన పిండాలు సమరిాంచి వారి ఋణం తీరుికోవాలి.
నిజానిక్త మొతీం 16 పిండాలు ఈ సంవతార్ కాలంలో ఇస్వీరు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు
క్రొతీ శర్తరాలు పందడానిక్త దోహదం చేసే ఆహార్ంగా ఉపయోగిస్వీయని పిండోపనిష్తుీ చపిాంది,
మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాట్ట అనేక పురాణాలు చబుతునానయి.అంతేకాక
మృతుని శర్తర్ం నంచీ పంచభూత్సలు ఏవిధంగా దూర్ం అవుత్సయో అదే విధంగా తిరిగి వారిక్త
భౌతిక శర్తర్ం ఏర్ాడడానిక్త పంచభూత్సలూ కలుస్వీయి. ముందుగా జీవిక్త ఆస్త్రీకయం ఇవవడానిక్త
36
కార్ణం అయిన ఆకాశం అతనిక్త సథలం ఇసుీంది. ఆ తరువాత అగిన, జ్లం, వాయువు, భూమి తత్సీవాలు
అతనిక్త శర్తర్ం కలిాస్వీయని ఉపనిష్తుీ చబుతోంది.
కనక మృతులక్త మాస్త్రకాలు అన్నన పెటటవలస్త్రందే. మాస్త్రకాలక్త ప్రత్సయమానయం లేదు. ఏది వదిలితే అది
ఎన్నన పిండమైతే ఆ దశలో ఏర్ాడాలిానవి ఏర్ాడక మృతునిక్త వైలకయం కలుగుతుంది. మనక్త కోట్టా
ఖర్తదు చేస్త్రనా దొర్కని భోగశర్తరానిన ఇచిిన తండ్రిక్త ఇంత పిండం పెటటకపోవడం వలన అతనిక్త
వైకలయం కలిగించినవార్మవుత్సము. మహాఘోర్మయేయ తప్పు చేయకూడదు.
మాస్త్రకాలు మానివేసేీ ఇట్టవంటి వైకలయం కలుగుతుంది. సపిండీకర్ణం చేయకపోతే పితృదేవత్స
రూపం రాదు. తండ్రిక్త ప్రేతతీాం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నన ప్రేతతవంలోనే
ఉండిపోత్సయి. కనక మధయమ క్రయలైన మాస్త్రకాదులు చేయడం చనిపోయిన వారిక్త మాత్రమే కాదు,
కర్ీక్త కూడా లాభం చేకూరేిది. తనక్త దుర్గతి రాక్తండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.
ఇవి మన పురాణాలు, ఉపనిష్తుీలు చబుతునన పితృయజ్ార్హస్వయలు.
ఇవన్నన సమానయంగా తపానిసరిగా చేయవలస్త్రనవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనక్తంటే
పుణయక్షేత్రాలైన క్తరుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేసేీ వారిక్త విశేష్మైన
శర్తరాలు కలిగించిన వార్మవుత్సము. ద్ని వలా మనక ప్రయోజ్ం ఉంట్టంది. వారిక్త కలిగే ఉతీమ
శర్తరాల వలా పర్మానందం పంది మరింతగా సకల సంపదలు మనక్త ఇస్వీరు.
పిండాలు ప్రేత్సలక్త వళ్త్సయా? అని వితండవాదం చేసే వారిక్త సమాధానమే ఈ పిండోపనిష్తుీ.
నిజానిక్త ఉపనిష్తుీలు అన్నన ర్హస్వయల సమూహాలు. అవి పైక్త ఒక అర్ాంలో కనిపించే
స్వమానయపద్లుగా కనిపించినా వాటి వనక కవలం మహాస్వధక్తలక్త మాత్రమే తెలిసే అనేక
ర్హస్వయలు ఉంటాయి. అవి కవలం స్వధక్తలు, పరిశ్రమ చేస్త్రన విజుాలు మాత్రమే అందుకోగలుగుత్సరు.
వీటిని వారు అందరికీ చపారు. కవలం ఫలానా పిండద్నాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే
చబుత్సరు. గయలో ఎందుక్త చేయాలి? ప్రయాగలో ఎందుక్త చేయాలి అంటే వాటిక్త అనేక ర్కాలైన
కార్ణాలు కూడా చబుత్సరు. పుణయక్షేత్రాలుగా చబుతునన ప్రాంత్సలు అన్నన పర్మాతమ శర్తరాంగాలు.
ఒకటి శిర్సుా, మర్కకటి హృదయం, కాళ్లళ, చేతులు.... వంటివి.
ఇలా ఆ ప్రాంత్సలలో చేయలేని వారు కన్నసం త్సన ఉనన చోట్టనైనా చేయాలి. వళ్ళగలిగిన వారు
ప్రయాగ క్తంభమేళ్వల వంటి వాటిక్త వళిళ చేయడం వలన దివయమైన ఫలిత్సలు పితృదేవత్సనందం వలన
కలుగుత్సయి. వళ్ళలేని వారు మానస్త్రకంగా అయినా వాటిని కీరిీంచడం వలన పుణయం పందుత్సరు.
37
మాఘపౌరిణమ చాలా మంచిది. ద్నిన మాఘపౌరిణమ, మహామాఘి అని అంటారు. ఆ ర్భజున పితర్లక్త
ప్రయాగలో పిండప్రద్నం చేసేీ దివయమైన ఫలాలు,సంపదలు కలుగుత్సయి. ప్రయాగలో చివరిగా
రాబోతునన మహాశివరాత్రి స్వననానిక్త ముందు రాననన పుణయదినం.ఆ సమయానిక్త వళ్ళలేని వారు
మానస్త్రకంగా అయినా తమపెదదలక్త నమసారించుకొని సవధానామస్వధన చేస్త్ర,సవధా సోీత్రం,
పితృసోీత్రం పఠించుకొని ఆవుక్త ఒకర్భజు గ్రాసం వేయడం వలన కూడా ఉతీమ పుణయసంపదలు ఉనన
చోట్ట నంచే పందవచుి.
ఇవే మాస్త్రకాలు పిండప్రద్నాల ర్హస్వయలు. మాఘమాసం పితృదేవత్స అర్ినలక్త మహాదివయమైన
కాలం. దివాయతమసవరూపులారా!
ఇపాటి వర్కూ సవధానామస్వధన, సవధాసోీత్రపఠనం చేస్త్రన స్వధక్తలక్త ఇదిస్వధనలో రండో
సోపానం. స్వక్షాతూీ బ్రహమదేవుడు చపాగా వాయసభగవానడు ప్రస్వదించిన దివయమైన పితృసోీత్రం
అందిసుీనానము.దీనిన చదువుక్తనన వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్వీడు. ఇది మూడు
కాలాలలో లేద్ రండు కాలాలలో లేద్ కన్నసం ర్భజుక్త ఒక స్వరి అయినా చదువుక్తంటే సకల
దరిద్రాలూ తొలగిపోత్సయి. సకల కషాటలూ తొలగిపోత్సయి.సర్వకారాయలలో జ్యం స్త్రదిాసుీంది.సకల
దేవతలూ సంతోష్టంచి సకల కోరికలూ తీరుస్వీరు !!!
బృహదార్మ పురాణాంతర్గత బ్రహమకృత పితృ సోీత్రము - బ్రహోమవాచ:
నముః పిత్రే జ్నమద్త్రే సర్వదేవమయాయచ, సుఖద్య ప్రసనానయ సుప్రీత్సయ మహాతమనే.
సర్వయజ్ాసవరూపాయ సవరాగయ పర్మేష్టఠనే, సర్వతీరాథవలోకాయ కరుణాస్వగారాయచ.
నముః సద్ 22 శుతోషాయ శివరూపాయతే నముః, సద్ 2 పరాధక్షమిణే సుఖయ సుఖద్యచ.
దుర్ాభం మానష్మిదం యేన లబాం మయా వపుుః, సంభావన్నయం ధరామరేథ తసెలమ పిత్రే నమోనముః.
తీర్థస్వననతపోహోమజ్పాదీన్ యసయ దర్శనం, మహాగుర్భశి గుర్వే తసెలమ పిత్రే నమోనముః.
యసయ ప్రణామ సీవనాత్ కోటిశుః పితృతర్ాణం, అశవమేధశతైసుీలయం తసెలమ పిత్రే నమోనముః.
ఇదంసోీత్రం పితృుః పుణయం యుః పఠేత్ ప్రయతో నర్ుః, ప్రతయహం ప్రాతరుత్సథయ పితృశ్రాదా దినే 2 పి చ.
సవజ్నమదివసే స్వక్షాత్ పితుర్గ్రే స్త్రథతో 2 పి వా, న తసయ దుర్ాభం క్తంచిత్ సర్వజ్ాత్సవది వాంఛితమ్.
నానాపకర్మ కృత్సవ 2 పి యుః సీతి పితర్ం సుతుః, స ధృవం ప్రవిధాయైవ ప్రాయశిితీం సుఖీ భవేత్, పితృ
ప్రీతి కరైరినతయం సర్వకరామణయథార్హతి.
38
స్వధకా మేలుకో
(పడగన్నడలో)
భార్గవ శర్మ: 98486 47145
ఒక కప్పు ఎండలో అట్ట ఇట్ట తిరుగుతూ వుననదట ద్నిక్త ఎకాడ కూడా ఏమాత్రం న్నడ దొర్కటం లేదు
కాళ్లళ కాలిపోతునానయి, శర్తర్ం అంత్స చమటలతో మునిగిపోతుంది, న్నరు ఎండిపోతుననది,
ఇంకనేన బ్రతకలేనేమో అని భావిసుీండగా కొంత దూర్ంలో కొదిదగా న్నడ కనిపించింది. బతుక్త
జీవుడా అని ఆ కప్పు ఆ న్నడలో తన శర్తరానిన ద్చుకోవటానిక్త వేగంగా వళిళంది. అకాడక్త వళ్ళగానే
ప్రాణానిక్త కొంత ఊర్ట లభించింది. అమమయయ నాక్త ఈ న్నడ చాలా హాయిగా వుంది అని అనకొననది.
కొంత ఊర్ట చందినతరువాత న్నళ్లా ఎకాడైనా లభిస్వీయా అని అట్ట ఇట్ట చూడటం మొదలు పెటిటంది.
ఆ వతుక్తలాటలో తన మీద ఉనన న్నడ అట్ట ఇట్ట కదలటం గమనించింది. ఏమిటి ఈ న్నడ ఇలా
కదులుతుననది అని ఒకాస్వరి పైక్త చూస్త్రంది. పైక్త చూస్త్రన తన ప్రాణాలు పైక పోయాయి ఎందుకంట్ట ఆ
న్నడ మరవరిదో కాదు కపాలన వింద్ర్గించే ఒక పెదద పాముది నా అదృష్టం కొదిద ద్ని దృష్టట నా మీద
పడలేదు కాన్న పడితే ఆ భావనతోట్ట ప్రాణం పోయినంత పనైయింది. కప్పు ర్క్షింపబడాద్ లేక
భక్షింపపడాాద్ అనేది పాఠక్తల విజ్ాతక వదిలి వేసుీనానన.
ఇక విష్యానిక్త వసేీ స్వధక్తలారా మీ స్వధన నితయం కొనస్వగించండి. ర్భజు స్వధనన నిరివరామంగా
చేసేీనే కాన్న మనక్త ఈ జ్నమలో మోక్షం లభించదు జాపయం అసాలు చేయవలదు. మనం ఏ పనినైనా
వాయిద్ వేయవచుి కాన్న దేవదేవుడైన పర్మేశవరుని ధాయనానిన అసాలు వాయిద్ వేయకూడదు.
మనక్త లభించిన ఈ జ్నమ కవలం పడగన్నడలో వునన కపా జీవిత కాలమంతే మన వనక పెదద పడగ
వుననది ద్నిపేరు కాలుడు. అందుక మన ఆదిశంకరులు చపాారు "నితయం సనినహితే మృతుయవు"
మానవ జీవనం కూడా పాము పడగక్రంద వునన కపాలాంటిదే ఆ పాము (మృతుయవు) ఏ క్షణంలో
నయినా కాట్ట వేస్త్ర ప్రాణానిన అపహరించగలదు. కాబటిట మనం ఎలాప్పుడూ జాగరూక్తలం అయి
ఉండాలి.
కాబటిట స్వధక న్న జీవితంలో ప్రతి నిముష్ం విలువైనదని తెలుసుకో న్న జీవిత్సనిన పూరిీగా జ్నమ
రాహిత్సయనికై అంటే మోక్షానిక్త మాత్రమే ఉపయోగించు. మనం నితయం అనభవించే సుఖలు,
42
విజ్ాపిీ
మన పత్రికక్త A4 అంటే పత్రికా పేజీలో ¼ , ½, 2/3, ¾ సైజ్ ఉండేటట్టా బాక్ా
అయిటమ్ా అవసర్మవుత్సయి. వాయస్వనిక్త సంక్షిపీ రూపం, బాక్ా. ఆధాయతిమక లేక
జ్యయతిష్ విష్య వివర్ణ లేక సందేశం ఇత్సయది పంపవచుి. ఇప్పుడే అని కాక్తండా ప్రతీ
న్లా పంపవచుి. పెదద వాయస్వలు వ్రాయడానిక్త తీరిక లేని వారు బాక్ా అయిటమ్ా క్రంద
చిననవి పంపగలరు.
గాలవ మహరిి
--- భువనేశ్వరి మారేపల్లి, 9550241921
ముక్తీని పందేందుక్త గురుభక్తీ మనక్త తోడాడుతుంది. గురువు మనకంటే శ్రేష్ణఠడు, భగవంతుడిని
ఆరాధించే ముందు అతనిని మొదట పూజించాలి. నిజ్మైన గురువు మనక్త మార్గనిరేదశం చేస్వీడు,
ర్క్షిస్వీడు మరియు మనలిన శుదిా చేస్వీడు. భక్తీ లేక్తండా గురువున పూజించడం వలా ప్రయోజ్నం
ఉండదు. మన గురువు కోసం మన జీవిత్సలన కూడా త్సయగం చేయవచుి. గురువులు పర్మాతమ
యొకా దివయ అవత్సరాలు తపా మర్కకటి కాదు. గురువున హృదయపూర్వకంగా ఆరాధించడం
ద్వరా, పవిత్ర నదీ దేవతలు కూడా మనలిన సుీతిస్వీరు మరియు ఆశీర్వదిస్వీరు.
ఇవి గాలవ మహరిి చేస్త్రన బోధనలు. గాలవుడు ఒక శక్తీవంతమైన ఋష్ట మరియు అతన ద్వపర్
యుగంలో జీవించాడు. మరియు విశావమిత్ర మహరిి శిష్ణయడు.
గాలవుడు ముని క్తమారుడు. విశావమిత్రుని వదద విదయన అభయస్త్రంచాడు. విద్యభాయసము పూరిీ కాగానే
గురుదక్షిణ ఇస్వీనని అనానడు. విశావమిత్రుడు వదుద అనానడు, గాలవుడు అంగీకరించక మూర్ఖంగా
గురుదక్షిణ అడగాలి అని పట్టటపటాటడు. విశావమిత్రుడు
కోపంచి ఒక చవి మాత్రం నలాగా ఉనన తెలాని గుర్రములు
ఎనిమిది వందలు సమరిాంచు కొమమని చపాాడు.
గాలవుడు అందుక్త అంగీకరించి అశవములన వతుక్తతూ
బయలు దేరాడు. కాని అతనిక్త ఎకాడ వతిక్తనా అలాంటి
గుర్రాలు దొర్కలేదు. గాలవుడు నిద్రాహారాలు మాని గుర్రాల
కొర్క్త వదకడం మొదలుపెటాటడు. మార్గమదయంలో అతడు
తన చినననాటి నేసీం అయిన గరుతమంతుణిణ కలిస్వడు. గరుతమంతుడు గాలవుని సమసయ తెలుసుక్తని
అతడిని వీపు మీద ఎక్తాంచుక్తని యయాతి అనే రాజు వదదక్త తీసుక్త వళ్వళడు.
గాలవుని కోరిక వినన యయాతి తన వదద అలాంటి గుర్రలు లేవని తన క్తమారీ మాధవిని అతనిక్త ఇచిి
వివాహం చేశాడు. మాధవితో సహా గాలవుడు గుర్రాలన వదకడం మొదలు పెటాటడు. అలా అతడు
గుర్రాల కొర్క్త ఇక్షావక్త మహారాజు వదదక్త వళ్వళడు. ఇక్షావక్త మహారాజు వదద అలాంటి గుర్రాలు రండు
వందలు ఉనానయి. సంత్సనం కొర్క్త పరితపిసుీనన ఇక్షావక్త, హయములన ఇచిి బదులుగా ఒక
47
సంత్సనం కలిగే వర్క్త మాధవిని తన వదద ఉంచమని ఒపాందం క్తదురుి క్తనానడు. ఇక్షావక్త మాధవి
ద్వరా ‘వసుమనసుాడు’ అనే క్తమారుని పందిన తరువాత మాధవిని గాలవునిక్త ఇచాిడు.
ఇదేవిధంగా మిగిలిన హయములన సమకూరుికొమమని చపిా గరుతమంతుడు వళ్వళడు. గాలవుడు
కాశీరాజు దివోద్సుక్త మాధవిని ఇచిి రండు వందల గుర్రాలన తీసుక్తనానడు. మాధవి వలన
దివోద్సుక్త ‘ప్రతయర్ానడు’ అనే క్తమారుడు కలిగాడు. తరువాత గాలవుడు మాధవిని భోజ్
పురాధీశుడు ఔశీనరునిక్త ఇచిి మర్కక రండు వందల గుర్రాలన పంద్డు. ఔశీనరుడిక్త మాధవి
వలన ‘శిబి’ అనే క్తమారుడు జ్నిమంచాడు. అయినా మాధవి కనాయతవం చడలేదు. మిగిలిన గుర్రాల
కొర్క్త గాలవుడు వదుక్తచుండగా గరుతమంతుడు వచిి గాలవునితో “గాలవా! ఇలాంటి గుర్రాలు
ప్రపంచంలో ఇక లేవు. ఈ ఆరు వందల గుర్రాలన న్న గురువు గారిక్త ఇచిి రండు వందల గుర్రాలక్త
బదులు మాధవిని అతనిక్త ఇముమ” అని చపాాడు. అందరూ విశావమిత్రుని వదదక్త వళ్వళడు.
గరుతమంతుడు “అయాయ! గాలవుడు పస్త్రవాడు అతనిని కరుణించి ఈ ఆరువందల గుర్రాలన తీసుక్తని
మాధవిని మిగిలిన రండు వందల గుర్రాలక్త బదులు స్క్రవకరించండి అనానడు. విశావమిత్రుడు అందుక్త
అంగీకరించి ఆమె ద్వరా ‘అష్టక్తడు’ అనే క్తమారుని పంది తిరిగి మాధవిని గాలవునిక్త ఇచాిడు.
కనక గురుదక్షిణ వదుద అననప్పుడు విజ్ాతతో ఊర్క ఉంటే ఇంత అవసథలు ఉండేవి కాదు అని
మహాభార్తం ఉదోయగపర్వం తెలియచేసోీంది.
గాలవ గోత్రం ఉనన వయక్తీలు ఇపాటికీ హరాయనాలో నివస్త్రసుీనానరు. మరియు వారు ఋష్ట గాలవ
వార్సులుగా పరిగణించబడాారు.
శ్లా. కలాయణే తివడవనద నామని పురే కలాయణ తీరాథంచితే
కలాయణాఖయ విమాన మధయనిలయ: కలాయణ నామాహరి:
దేవీం కోమలవలిాకా మననయన్ ప్రాగాసయ సంస్వథనగో
మార్ాండేయ మున్ననదర వీక్షితతనూ రేజే కలిఘనసుీత:
వివ: నితయకలాయణర్-కోమలవలిా త్సీయార్-కలాయణ తీర్థము-కలాయణ విమానము-తూరుా ముఖము -
నిలచుననసేవ-మార్ాండేయ మహరిిక్త ప్రతయక్షము-తిరుమంగై ఆళ్వవర్ కీరిీంచినది.
గాలవ మహరిి యొకా క్తమారీలు 360 మంది. వీరిని ఒకొాకారిని ఒకొాకా దినమున స్వవమి
వివాహమాడుటచే ఆయనక్త నితయకలాయణర్ అనిపేరు వచిినది. ఈ మూడువందల అరువది కనయలన
కలిపి ఒక కనయగా చేస్త్ర స్వవమి తనక్త ఎడమవైపున ధరించుటచే ఈక్షేత్రమునక్త తిరువిడన్లద అనియు,
48
గంధరుాడిని చంపాలని నిరుయించుకుంటే, ఆమె అతనిి ఎలా రక్షంచేది? ఆమె అరుునుడి వ్దదకు వెళ్లా
కథను అతనిక్త చెపిపంది. అరుునుడు, కృష్ణుడి నుండి చత్రసేనుణిు రక్షసాేనని వాగాదనం చేశాడు. కృష్ణుడు
చత్రసేనుని వ్ధంచడానిక్త వ్చినప్పుడు, అరుునుడు అతనిని ఎదర్కానాిడు! కృష్ణుని భీకర బాణాల
నుండి చత్రసేనను రక్షంచగలిగాడు అరుునుడు. కృష్ణుడు మరియు అరుునుడు ఇదదరూ తమ వాగాదనానిి
నెరవేర్థిలని కోరుకునాిరు మరియు వారు దాందా పోర్థటం ప్రారంభంచారు! అసమానమన
యోధులు పోర్థడుతుని ఈ మంచ సేిహితులను చూసి ప్రజలు భయపడాారు. దాందా పోర్థట్టనిక్త
అడుాకటట వేస్తే సుభద్ర వేగంగా వ్చి వారి మధా నిలబడింది. చత్రసేనుడు కూడా తన ప్రాణాలను
కాపాడమని కృష్ణుడిని వేడుకునాిడు. గాలవ్ మహ్రిిక్త నమసారించ క్షమించమని కృష్ణుడు
చత్రసేనునిక్త సలహా ఇచాిడు. చత్రసేనుడు వెంటనే గాలవ్ మహ్రిి వ్దదకు వెళ్లా క్షమించమని అడిగాడు.
ఒక పరపాట్ట వ్లా కలిగ అనిి ఇబబందలను చూసి మహ్రిి అతనిని క్షమించాడు. గాలవ్ మరియు
చత్రసేనులు ఇదదరూ సంతృపిేగా ఇంటిక్త తిరిగి వ్చాిరు. తన ప్రాణాలను కాపాడినందకు చత్రసేనుడు
అరుునుడిక్త చాలా కృతజాతలు తెలిపాడు.
ఒకానొక కాలంలో గాలవ్ మహ్రిి హిమాలయాలలో తపసుు చేసుకుంటూ భవిషాత్ ను తెలుసుకొనే
దివ్ాశక్తేని సంపాదించాడు.
ప్రాచీనకాలంలో దక్షణ భ్యరతదేశానిి “అరావ్నం” అని పిలిచేవారు. ఆ ప్రాంతమంత్వ దటటమన జిలేాడు
చెటాతో మూలికా వ్నాలతో నిండి ఉండేది. కుంభకోణం, ఆడుతురై సమీపాన వుని స్తరాదేవుని
దేవాలయ సధలపుర్థణంలో యీ జిలేాడు వేరు యొకా అపూరామన విశిషటత వివ్రించబడి యునిది.
ఆ పరాత్వలలో తపసుు చేసుకునే మునులు కొందరు ఆయన వ్దదకు వ్చి, తమ భవిషాత్ ను గురించ
తెలుసుకునాిరు. ఒక యువ్ సాధువు కూడా వ్చి గాలవ్ మహ్రిిని తన భవిషాత్ గురించ చెపపమని
అడిగాడు. గాలవ్ మహ్రిి వెంటనే “నీకు భవిషాత్ లేద. ఫలిత్వలు లేవు” అని చెపపగా, తక్షణమే, ఆ
సాధువు చవుకుాన లేచ “నేను ఎవ్రో తెలుసా... కాలదేవుడిని. ముంద నీ భవిషాత్ ఏమిటో
తెలుసుకో,” అని అదృశామపోయాడు.
గాలవ్ మహ్రిి జ్ఞాన దృషిటతో తనని గురించ త్వను చూసుకోగా, గత జనమలో త్వను ప్రాణంతోవుని
పీత కాళ్ళను పీక్త తినినందన, యీ జనమలో, నికృషటమన కుష్ణట వాాధతో బాధపడవ్లసి వ్సుేందని, అదే
తన భవిషాత్ అని తెలుసుకునాిడు. తక్షణమే వింధాపరాత్వలకు వెళ్లళ, అగిిని ప్రజాలింపజేసి నవ్గ్రహ్
పూజలతో వారిని ప్రసనిం చేసుకునాిడు. వారు ఒక్త సమయాన గాలవ్ మహ్రిి ఎదట ప్రతాక్షమ ఆ
50
వాాకుల పడిన నవ్గ్రహాలు శాపవిముక్తే ప్రసాదించమని వేడుకునాిరు. అందకు “భరత ఖండం లోని
దక్షణప్రాంతంలో కావేరీనదీ తీర్థనగల అరావ్నానిక్త వెళ్లళ సోమవారము నాడు పవిత్ర సాినాలు చేసి,
అకాడ వెలసిన మంగళ్నాయక్త సమేత ప్రణవ్నాథుడిని భక్తే శ్రధధలతో పూజించ, అకాడ మొలచన
జిలేాడు ఆకులలో పెరుగు అనిము భుజించ మీ మీ సాావ్ర్థలకు చేరమని” బ్రహ్మదేవుడు ఆదేశించాడు.
నవ్గ్రహ్ నాయకులు బ్రహ్మదేవుని ఆనతిని పాటించ శాప విముకుేలైనారు. అకాడ అగసేయ మహ్రిిని
దరిశంచ ఆయన ఆశీర్థాద్వలు కూడా తీసుకునాిరు. అప్పుడు అగసేయ మహ్రిి వారిక్త శ్వాత గణపతి
గురించ తెలాజిలేాడు మూలికల విశిషటత గురించ తెలియజేశాడు. ఈ తెలాజిలేాడు మూలిక అతాంత
వ్శీకరణ శక్తే కలదిగా సిధధ పురుష్ణల సోేత్రపాఠాల ద్వార్థ తెలుసుేనిది.
తెలాజిలేాడు మూలికలతో తయారుచేసిన చని వ్లంపురి వినాయకుని ప్రతిమను, యీ మంత్ర
సమనిాతమన ర్థగి యంత్రం మీద పెటిట విధ విధ్యనాలు పాటిస్తే పూజిసేే సకల సిరి సంపదలతో
తులతూగుతూ, భోగభ్యగాాలు అనుభవిసాేరు. వ్శిషఠ మహ్రిిక్త శ్వాత్వరా మూలిక మహిమ గురించ
అగసీా ముని ప్రథమ శిష్ణాడైన శ్రీదిరణ ధూమాగిి యిలా తెలియచేశాడు.
మన పూజలను అందకునే గణపతి భకే సులభుడు. నవ్గ్రహాల దోష్కలను, చెడు దృషిట దోష్కలు వ్ంటి
పలువిధ్యలైన దోష్కలను శ్వాత్వరా గణపతి అని పిలవ్బడే తెలాజిలేాడు మూలికతో చేసిన గణపతిని
పూజించడం ద్వార్థ తొలగించుకొని సరా శుభ్యలను పందవ్చుిను.
దేవీభ్యగవ్తం మరియు హ్రివ్ంశం పుర్థణాల ప్రకారం - ఒకప్పుడు మాంధ్యత కుట్టంబంలో అరుణ
అనే ర్థజు ఉండేవాడు. అరుణుడు ఒక కొడుకును పంద్వడు మరియు అతనిక్త సతావ్రతుడు అని పేరు
పెట్టటరు. (ఈ సతావ్రతుడే తరువాత ప్రసిదిధ చెందిన త్రిశంకుడిగా మార్థడు). సతావ్రతుడు యువ్కుడిగా
ఉనిప్పుడు ఒకసారి బ్రాహ్మణుడి కళ్యాణ మండపంలోక్త వెళ్లా వ్ధువును అపహ్రించాడు. తన
కుమారుని ఈ దర్థమరగపు పనిక్త కోపోద్రికుేడైన ర్థజు అతనిని తన ర్థజభవ్నం నుండి బయటకు
పంపాడు. ద్వనితో సతావ్రతుడు లక్షయం లేకుండా తిరుగుతునాిడు.
51
ఉచిత ప్రకటనలు
ఉభయ రాష్ట్రాలలో రాబోయే న్లలోని ఆధాయతిమక – జ్యయతిష్ విష్యాలక్త సంబంధించిన ఇంకా
Consulting Astrologers యొకా ప్రకటనలన ఉచితంగా వేసుీంది, శ్రీ గాయత్రి. పూరిీ
వివరాలు సంప్రదించవలస్త్రన వారి పేరు, WhatsApp నంబర్ తో సహా మాక్త 10 వ త్సర్తఖు
లోగా అందంగా డిజైన్ చేస్త్ర పంపండి.
సుందర్ కాండము
స్క్రత్సనేవష్ణ కొఱక్త సముద్రమున లంఘించుటక్త ముందు "నేన రాముడు విడిచిన బాణము వలె
వాయువేగమున లంకలో ప్రవేశింతున" అని హనమ అనటలో గల ఆంతర్యమేమి?
జ్. స్క్రతమమ కాంచనలంకలో యునానర్ని సంపాతి వలన తెలుసుకొని,తన
జ్నమవృత్సీంతమున,తనయొకా వాయు వేగ శక్తీని జాంబవంతుని ద్వరా తెలుసుకొని అమితమైన
ఉత్సాహముతో,100 యోజ్నముల దూర్ములో యునన లంకక్త వళిా స్క్రతమమ దర్శనమున
చేసుకొన్దన అన ధృడమైన సంకలాంతో, సముద్ర లంఘన చేయుటక్త శర్తర్మున మహా
పర్వతమంత పెంచి, అంగద్ది వానరులతో ఇట్టా పలికెన
యథా రాఘవనిరుమకీుః శర్ుః శవసనవిక్రముః.
గచేఛతీదవదగమిషాయమి లఙ్ాం రావణపాలిత్సమ్৷৷5.1.39৷৷
దీని గుఱంచి కొంచము వివర్ణతో తెలుసుకొన్దము.
1. వానర్ములందరిలోనూ ప్రథమముగా శ్రీరాముని దర్శనభాగయము కలిగినది ముందుగా హనమ
ఒకారిక, స్వవమి దర్శనము తోనే భాగయవంతుడన అయియతిని అని హనమ తలంచన. స్వవమి మీద
అతయంత భక్తీ ప్రపతుీలతో యుండెడివారు,సుగ్రీవునితో మైత్రీ బంధమున ఏర్ార్చిరి,రామకార్యము
సుగ్రీవుడు ఎకాడ మర్చిపోత్సడో అని మునముందే హెచిరిసూీ వచిినారు,స్వవమి ఇదంతయూ
గమనిసుీనానరు,స్క్రత్సనేవష్ణ కొఱక్త వానర్ములన అంగదుని నాయకతవములో దక్షిణ దిక్తాక్త
పంపినప్పుడు కూడా "హనమా!న్నవే స్క్రతమమ జాడ తెలుసుకొనగలవాడవు" అని నమమకంతో సుగ్రీవుడు
పంపెన, ఇదంతయూ శ్రీరాములవారు పర్యవేక్షించుచునానరు,అందుకనే స్క్రతమమక్త తన గురుతుగా
తెలుపుటక్త అంగుళీయకమున ఇచిన,అకాడితో హనమ మహాశక్తీమంతుడయెయన.
2. రామ నామమే,రామ సమర్ణే హనమక్త శ్రీరామర్క్ష అయినది,ఆ నామము సర్వజ్గద్రక్ష కద్!
అందుకనే నేన రాముని ధనసుానండి విముకీమైన బాణము వలె అతి వేగంగా ఆకాశములో
53
శత్సక్షి అవత్సర్ం కథ
శత్సక్షి అమమవారి అవత్సర్మున గురించి వాయసులవారు జ్నమేజ్య మహారాజునక్త తెలియచేశారు.
మర్ల ఎంతోమంది పెదదలు ఆ కథలన క్తాపీంగా మనక్త తెలియచేశారు. హిర్ణాయక్షుడి వంశంలో
రురువు అనే ద్నవుడుండేవాడు. అతని కొడుక్త దుర్గముడు. మహా పరాక్రమవంతుడు. కాన్న
దుష్టచితుీడు. దేవవిర్భధి. దేవతలిన శాశవతంగా నిరూమలించడం ఎలా అని ఆలోచించేవాడు ఎప్పుడూ.
చివరిక్త అతనికో ఆలోచన తటిటంది-దేవతలక్త బలానిన యిచేివి వేద్లు. వాటిని వాళ్ళ దగగర్ లేక్తండా
చేసేీ వాళ్ళ ర్భగం క్తదురుతుంది గద్ – అని. ఆలోచన తటిటందే తడవుగా హిమాలయానిక్త వళిళ వయియ
సంవతారాలు ఘోర్మైన తపసుా చేశాడు. విరించి సంతోష్టంచి అతనిక్త ప్రతయక్షమై వర్మిస్వీననానడు.
“పద్మసనా! బ్రాహమణ్మల వద్ద, దేవతల వద్ద ఉనన వేద్లు, మంత్రాలు నా అధీనం కావాలి. దేవతలు
నా చేతిలో ఓడిపోవాలి” అంజ్లి ఘటించాడు దుర్గముడు.
“అలాగే” అనానడు పిత్సమహుడు.
బ్రహమదేవుడి వర్ప్రభావం చేత బ్రాహమణ్మలు వేద్లు మర్చిపోయారు. సంధాయవందనం, హోమం,
జ్పతపాలు, యజాాలు మొదలైన నితయనైమితిీక కర్మలన్నన మానేశారు. యజాాల వలా లభించే ఆహార్ం లేక
దేవతలు శక్తీహీనలయాయరు.
వేద్లు తన వశం కావడంతో దుర్గముడు మహాబలవంతుడు అయాయడు. అనతికాలంలోనే దురావర్
పరాక్రమంతో అమరావతి మీద దండెతిీ సవరాగనిన స్వవధీనం చేసుక్తనానడు. చేసేదిలేక దేవతలు కొండ
గుహలోానూ, అడవులోానూ కాలం గడుపుతునానరు.
ఇది ఇలా ఉండగా యజ్ా యాగాది క్రతువులు లేనందువలా దేశంలో అనావృష్టట విలయత్సండవం
చేస్త్రంది. చరువులు, నూతులు, నదులు ఎండిపోయాయి. పాడిపంటలు లేక అన్ననదకాలు లేక ప్రజ్లు
మలమలా మాడిపోయారు. ప్రపంచములో దిక్తాతోచని పరిస్త్రథతి ఏర్ాడింది. వంద సంవతారాలు
56
ఒకాపెట్టటన విజ్ృంభించి గంభీర్ంగా గరిజసూీ, కరాళ్ నృత్సయలు చేసూీ, అడాం వచిిన అసుర్సైనాయనిన
అణచివేసూీ , కదనర్ంగాన పదిర్భజులపాట్ట విశృంఖలంగా విహార్ం చేశారు.
రాక్షస సైనయమంత్స నశించింది. చివరిక్త దుర్గముడొకాడే మిగిలిపోయాడు. పదకొండో ర్భజున
బాహుబల గర్వం పంగులు వార్గా దుర్గముడు దేవీశక్తీలిన శక్తీహీనం చేస్త్ర. జ్గదంబక్త ఎదురు నిలిచి
వీర్భచితంగా పోరాటం స్వగించాడు.
అంబ అలిగి స్వర్థని, ర్థాన్నన రూపుమాపి అగిన సమానములైన అముమలతో అతని వక్షానిన చీలిింది.
వటవృక్షం లాగా వాడు భూమిమీద వాలిపోయాడు. వాడిశర్తర్ం నంచి ఒక తేజ్ం వలువడి దేవిలో
ల్లనమైపోయింది.
ఆమె వేద్లిన విప్రుల వశం చేస్త్రంది. అమరులు ఆనందించారు. శత్సక్షిని వినయావనత వదనాలతో
వినతించారు.
ఆ తలిా కద్ తమ బాధలు చూస్త్ర, తమకోసం ఇంత సహాయం చేస్త్రందని అందరూ అమమన ఎంతగాన్న
కీరిీంచారు. దుర్గముణిణ సంహరించినందు వలా అంబక్త ‘ దుర్గ ‘ అనే పేర్కచిింది.
సరేవజ్నాుః సుఖన్నభవంతు
ముహూర్ీ లగనములో శుభ గ్రహములు గురు-శుక్రు లుంటే, దోష్ములు పరిహార్మవుత్సయా అని
సందేహం. మహరుిలు ఏకవింశతి (21) మహా దోష్ములన బేర్కాని యునానరు. ఈ మహా
దోష్ములు విసరిజంచవలస్త్ర యుండున. ముహూర్ీ లగనము అతయంత శుభులైన మూడు
గ్రహములతో కూడినదైనపాటిక్తన్న, పంచేష్టటక బలసంపననమైనపాటిక్తన్న, తృతీయ, ష్ష్ఠ ఏకాదశ
స్వథనములందు పాప గ్రహ బల సమనివత మైనపాటిక్తన్న, వర్భగతీమాంశ కూడినదైనపాటిక్తని ఏక
వింశతి మహా దోష్ముల లోనే యొక దోష్ముతో సంపర్ాము కలిగినన మృతుయప్రద మగునని
కాళిద్సు వకాాణించియునానడు. లగనమందు గురుడుండిన లక్ష దోష్ములున, శుక్రుడుండిన
యేబది వేల దోష్ములన, బుధుడుండిన పది వేల దోష్ములు పరిహార్మగునని కొందరు చప్పుట
శ్లచన్నయము. పై యభిప్రాయము మహా దోష్ముల విష్యమున గాక సవలా దోష్ముల
విష్యముననే అని గ్రహించుట సమంజ్సము.
శ్రీ గాయత్రి
58
10. క్రమిభోజ్యం: అతిథులక్త, దేవతలక్త, పితృదేవతలక్త అర్ాణ చేయక పోగా, తమ వర్క వండుక్తని
తినేవారిని క్రములు కొర్కగా, ఆ క్రములనే వీరు తింట్టంటారు.
11. సందంశం: సద్బరహమణ్మల ధనానిన దోచినవారు ఇనప ఊచలతో హింస్త్రంచబడత్సరు.
12. తపీసూరిమ: అక్రమ ద్ంపతయం చేసేవారిని, ఇకాడ ఎర్రగా కాలిిన స్క్రి విగ్రహంతో, ఎర్రగా కాలిిన
పురుష్ విగ్రహానిన కగిలింపచేస్త్ర హింస్త్రస్వీరు.
13. వజ్రకంటక శాలమలి: చయయరాని పాపపు పనలు చేసేవారిని ఇకాడ వునన ముళ్లళగల బూరుగచట్టా
ఎకామని, దిగమన్న ఆదేశిసూీ, ర్కీం కారేటట్టా హింస్త్రస్వీరు.
14. వైతరిణి: ధర్మర్క్షణ చేయని రాజులు, అధికారులు చీమూ,న్తూీరూ మల మూత్రమయమైన
నర్కంలో పడత్సరు. ఈ వైతరిణ నది ఈ నర్కం చుటూట ప్రవహిసుీంట్టంది. రాక్షసగణాలు వీరిని పీక్తా
తింట్టంటారు.
15. ప్రయోదం: శిష్ట నితయనైమితిీక కర్మలు మానివేస్త్ర, న్నచస్క్రి సంగమం చేసే బ్రాహమణ్మలు వైతరిణివంటి
ఈ సముద్రంలో పడి కొట్టటక్తంటారు.
16. ప్రాణ నిర్భధం: విన్నదం కోసం జ్ంతువులన చంపేవారు యమభట్టల బాణాలచే కొటటబడి
హింస్త్రంచబడత్సరు.
17. విశసనం: కీరిీకోసం, వంచించడం కోసం యజాాలు చేసేవారిని యమభట్టలు హింస్త్రస్వీరు.
18. లాలాభక్షం: ప్రియురాలిచే వీర్యపానం చేయించేవారు ఇకాడ హింస్త్రంపబడత్సరు.
19. స్వర్మేయాదనం: ఇళ్ళన కాలేియడం, దోచుకోవడం, ప్రజ్లన హింస్త్రంచేవారు ఈ నర్కంలో
720 క్తకాలచే కర్వబడుతుంటారు.
20. అన్నచి: అసతయ స్వక్షాయలు చపేావారు, ఎతెలీన కొండలమీద నండి త్రోస్త్రవేయబడత్సరు.
21. అయుఃపానం: యజ్ాంలో సోమపానం చేస్త్రన తరువాతనూ, వ్రతదీక్షలోనండగానూ, సురాపానం
చేస్త్రనవారి గొంతులలో కరిగిన ఇనప ద్రవం ఇకాడ పోస్వీరు.
22. క్షార్కర్దమం: - అహంకార్ంతో యోగుయలన అవమానించేవారు. ఇకాడ కార్పుకూపంలో
త్రోస్త్రవేయ బడత్సరు.
23. ర్క్షోగణభోజ్నం: నర్బలి, జ్ంతుబలులచే క్షుద్రదేవతలన - ఆరాధించేవారు, ఇకాడ రాక్షస
గణాలచేత నానాయాతనలు పడత్సరు.
60
సేకర్ణ:మణికంఠ
సంధాయహీనుః అశుచిుః
ర్భజులో 10 ని|| చేసే సంధాయవందనం ఎంత గొపా ఫలిత్సనినస్వీయో వినండి. గుడిక్త వళిా, ప్రదక్షిణ,
మొక్తా తీర్ిడం ఇవేమీ అవసర్ం లేదు. 5 లేద్ 10 ని|| చేసే సంధాయవందనం చాలు. ఎందుకంటే
మందేహులు అనే రాక్షసులు సంధయ సమయం లో సూరుయనిక్త అడుాపడుత్సరు. సంధాయవందనం,
గాయత్రి వలా ఆ శక్తీ బాణాల లాగా మారి సూరుయడిక్త అంది ఆ రాక్షసులన ఓడించ డానిక్త
ఉపయోగపడుత్సయి. సంధయ సమయం లో ఉపనయనం కాని వారు ఏ దేవత సోీత్రమైన
చేయమనానరు. నితయ సంధ్యయపాసుక్తని జాతకం చూడాలిాన అవసర్ం లేదట. ఏ గ్రహాలు ఏమీ
చేయలేవు. పైగా వాడి కోరికలు తీర్ిడానిక్త దేవతలు పోటీపడత్సర్ట. శ్రీరామ కృష్ణణలే చేయగా
మనక్త చేయడానిక్త ఏమయియంది?
--- శ్రీ స్వమవేదం ష్ణ్మమఖ శర్మ గారు
63
“శ్రీ కైవలయ పదంబు జేరుటక్తనై “ అనే మంగళ్కర్మైన పదయముతో, శ్రీ కృష్ణ సుీతితో – భాగవత కథా
ర్చనక్తపక్రమించాడు బమెమర్ పోతన. ఒక పుననమి రాత్రి, చంద్రగ్రహణ పర్వ దినమున గంగా
స్వననము చేస్త్ర, ఆ నదీ తీర్మునందు ఇసుకతిన్నపై కూర్కిని అర్ానిమీలిత నేత్రుడై పర్మేశవరుని
ధాయనము చేయుచుండెన. ఆ సమయములో –
నలాని మబుబప్రకాననన మెరుపు తీగెవలె ఆయన వంట ఒక తరుణి శ్లభాయమానముగా నననది.
చంద్రబి౦బములోని అమృతము వలె ఆయన మోముపై చిరునవువ ప్రకాశిసూీ వుంది. చండ్ర మాన
(తమాల వృక్షము) న అలుాకొనన తీగె వలె భుజ్ముపై వ్రేలాడుతునన పెదద విలుా గలిగి ఉనానడు. న్నలాద్రి
శిఖర్ముపైన వలుగొందే సూర్య బింబము మాదిరి ఈతని శర్తర్ముపైన క్తర్తటము ప్రకాశించుచుననది.
త్సమర్పూలవంటి కననలు గలిగి, విశాలమైన వక్షసథలముతో, భువన మోహనడైన రాజ్ శేఖరుడు
ఇతని (పోతనామాతుయని) కననల ఎదుట కనిపించాడు.
ఇట్టా కనిపించిన ఆ మూరిీతో ఏదో మాటాాడ దలచిన పోతనతో “త్సన రామభద్రుడనియు, తన
నామాంక్తతముగా శ్రీ మహా భాగవతమున ఆంధ్రీకరించుమనియు, ద్నివలన న్నక్త భవబంధంబులు
తొలగుననియు” ఆజ్ా నసగి అంతరిహతుడాయెన. (శ్రీమద్ంధ్ర మహాభాగవతము ప్రథమసాంధము
లో 15 నండి 17 వర్క్త గల పదయ గదయములలో తెలుపబడి యుననది. ) ఇది అందర్కూ తెలిస్త్రన
విష్యమే గద్! ఇకాడ గమనించవలస్త్రన ఒక ముఖయమైన అంశమున పరిశీలిద్దము.
పోతనామాతుయలు సవతహాగా వారి పూర్తవక్తలవలె శైవ స్వ౦ప్రద్యానయాయులు. భాగవతములో
సాంధాంతమందు గల ‘గదయ’ లో “ఇది శ్రీ పర్మేశవర్ కరుణాకలిత కవిత్స విచిత్ర, కసన మంత్రిపుత్ర,
సహజ్ పాండితయ, పోతనామాతయ ....” కూడా ఈ విష్యమున తెలిపుచుననది. ఇతడు
శైవసంప్రద్యానయాయి గనకనే గ్రహణ సమయంలో స్వననానంతర్ము పర్మేశవర్ జ్ప
ధాయనమజుాడయెయన. కాని విచిత్రముగా రామదర్శనమయియంది. మనము పురాణాలలో ఎంతోమంది
భక్తీల చరిత్రలు చదివాము. ఎవరే నామ జ్పముచేశార్భ, యే మూరిీని ధాయని౦చార్భ ఆ మూరిీ
దర్శనమునే పంది అనగ్రహముపంది వరాలన కూడా పందినారు. కాన్న శివారాధన తతారుడైన
64
"శ్రీర్సుీ శుభమసుీ"
" ఇయం స్క్రత్స మమ సుత్స -సహధర్మచర్త తవ,
ప్రతీచఛ చైనాం భద్రం తే - పాణిుః గృహీణష్వ పాణినా "
- వాల్లమక్త రామాయణం.
జ్నక్తడు స్క్రతమమతలిా చేతిని రాముని చేతిలో పెటిట అలా అంటారు. ఇకాడ " భద్రం తే " అంటారు.
మా అమామయి " న్నక్త క్షేమం కలిగిసుీంది " అని. ఆశిర్యంగా లేదూ. అందుక భార్యని " ధర్మపతిన "
అంది సనాతనధర్మం. భార్య సహకార్ం లేకపోతే పోతన అయినా, త్సయగయయ అయినా ఇంకొక
ర్యినా అట్టవంటి ఉననతస్త్రథతిక్త చేర్డం కష్టమే. అందుక భర్ీ సంపాదించిన ఫుణయంలో సగభాగం
భార్యక్త చందుతుంది అని తెలియచేసుీనానయి శాస్విలు. ఫుణయంలోనే కాదు, కీరిీలో కూడా. ఏతత్
సర్వం శ్రీశ్రీరామచంద్రార్ాణమసుీ - .. సేకర్ణ: చీమలపాటి:
రామకోటి విశిష్టత
చరితం ర్ఘునాథసయ శతకోటి ప్రవిసీర్ం ఏకైన మక్షర్ం ప్రోకీం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే
పేరుా లక్ష, కోటి రాసేీ ఒకొాకా అక్షర్మే మహాపాతకాలన నశింపజేసుీందని సవయంగా పర్మశివుడే
పార్వతీదేవిక్త చపిానట్టా భవిషోయతీర్ పురాణంలోని ఉమామహ్శవర్ సంవాదంలో వివరింపబడింది.
'రామకోటి' రాయడం అనాది నంచి మన దేశంలో ఉనన ఆచార్ం. చాలామంది శ్రీరామనవమినాడు
రామకోటి రాయడం మొదలుపెటిట మళీళ శ్రీరామనవమి నాడు ముగిస్వీరు. శ్రీరామ నవమి ర్భజే
కాక్తండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెటటవచుి. సమసీ పాపాలన హరించివేస్త్ర ...
సకల పుణయ ఫలాలన అందించే శక్తీ ఒకా రామ నామానిక్త మాత్రమే వుంది. రామ అనే రండు అక్షరాలు ధర్మ మారాగనిన
సూచిస్వీయి ... మోక్షమారాగన పయనించడానిక్త కావలస్త్రన అర్హతన సంపాదించి పెడత్సయి. రాముడి అనగ్రహం
కోసం పూర్వం 'రామకోటి' రాసేవారు. ఇలా రాస్త్రనవి ఆయా దేవాలయాలోని రామకోటి సీంభాలోా నిక్షిపీం
చేసేవారు. ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖయ తగిగందే గాని, పూరిీగా కనమరుగు కాలేదు. రామకోటి రాయడానిక్త
ప్రతి ర్భజు ఒక సమయం పెట్టటక్తని, తూరుా దిశగా కూరుిని రాయాలి. ప్రతి ర్భజు రామకోటి రాసే ముందు
మనసులోనే ఆయనక్త నమసారించాలి. అనక్తనననిన స్వరుా రామకోటిని రాస్త్ర పూరిీ చేశాక, 'శ్రీ రామ శర్ణంమమ'
అనే అషాటక్షర్త మంత్రంతో ఉద్యపన చప్పుకోవాలి. రామకోటి రాయడానిక్త పూనకోవడం ఓ మంచి కార్యం. అయితే
రామకోటి రాయడానిక్త కొనిన నియమాలు పాటించాలని పండితులు అంట్టనానరు.
అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్లో రాయడం సతూలిత్సలన ఇసుీంది. రామకోటి అంటే కోటి స్వరుా కాకపోయినా
వయియ లేద్ రండు వేల స్వరుా "శ్రీరామ జ్యం" అని రాయటం ద్వరా అనక్తనన కారాయలు దిగివజ్యంగా
పూర్ీవుత్సయి. రామకోటి రాయాలనక్తనేటప్పుడు దేవుడి వదద మానస్త్రకంగా సంకలాం చేసుకోండి. శ్రీరామ అని
రాసే వీలునన కోటి గళ్లళ ఉనన పుసీకం తెచుికోండి. మంచి ర్భజు చూసుక్తని పుసీకానిక్త పసుపు,
క్తంక్తమ రాస్త్ర దేవుని సనినధిలో ఉంచి పుషాాలతో, శ్రీ రామ అషోటతీర్శతనామావళితో పూజించండి.
తర్వాత పుసీకం కళ్ళకదుదక్తని రాయడం ప్రార్ంభించండి.రామకోటి రాసేటప్పుడు ఇతర్ వాయపకాలు,
ఆలోచనలు పెట్టటకోకూడదు. మనసుా స్త్రథతిమితంగా శ్రీరామ అనక్తంటూ మనసున కంద్రీకరించి
రాయండి.అనకోక్తండా మధయలో ఏదైనా పని మీద వళ్ళవలస్త్ర వసేీ ఒక సరి సంఖయలో రాయడం ఆపి
పుసీకం మూస్త్ర నమసారించి వళ్ళండి. పని అయిపోయిన తరావత కాళ్లళ, చేతులు కడుకొాని శుచిగా
మళీళ రాయడం మొదలుపెటటండి. ......చక్రాల రాఘవేంద్ర శర్మ స్త్రద్ాంతి, కావలి 93907 29671
67
Planetary Movements
Sun enters the sign Taurus on 14th and transits for the rest of the month.
Mars continues the transit in the sign Pieces for the whole month.
Mercury becomes direct in Aries on 10th and enters Taurus on 31st.
Jupiter enters the sign Taurus on 1st to continue for the rest of May 2024
Venus enters the sign Taurus on 19th to continue for the rest.
Saturn continues transit for whole May 2024 in Aquarius.
Rahu / Ketu continue transit in Pieces/Virgo respectively for the whole month.
Uranus on Direct motion from 28th in the sign Aries
Neptune on Direct motion in Pieces
Pluto becomes retro in Capricorn on 3rd.
( మరింత 2024 సంవతార్ గ్రహ సంచార్ సమాచారానిక్త ఇదే సంచికలో చూడగలరు
68
శ్రీదక్షిణామూరిీ సవరూపమ్
కంద్రము-కోణము ల వివర్ణ
త్సడిపత్రి ప్రశాంత్ క్తమార్, నిజామాబాద్: 70950 57870
జ్యయతిశాశసిములో ఒక ముఖయమైన సందేహము. ప్రతీ ఒకారిక్త కలుగునది. నాక్త కొనిన వాటాప్
సమూహాలోా అతిర్థ పండితులతో విమర్శన ఎదుర్భావడానిక్త కార్ణమైనది కాని ఎకాడా
పరిపూర్ణమైన నివృతిీ కలగలేదనే చపాాలి. మరి మీక్త తెలిస్త్ర ఉండగా ఎందుక్త అడిగారు అని
అంటారేమో ఇంకన ఏమైనా లోతైన పరిశీలన లభయమవుతుందేమోనని ఆశతో చూశా. ఆ
సందేహము ‘కోణము’ అంటే ఏమిటి? ‘కంద్రము’ అంటే ఏమిటి? నేన అనసరించే స్త్రద్ాంతము
కోణమున తపా కంద్రమున ద్ని మూలాలు ఏవి అసలు కంద్రముల గూరిి ప్రస్వీవన తీసుక్తరావు
అనగా కంద్రములు అనే అంశానిన తోస్త్రపుచుిత్సరు. ఈ విష్యము నిరాదర్ణ కావాలంటే ముందు
అసలు కంద్రమంటే ఏమిట తెలుసుకోవాలి.
చరాచర్ సృష్టఠక్త శక్తీ ప్రద్త ప్రతయక్ష భగవానడు శ్రీ సూర్యనారాయణ్మడు. ఈ సూర్యభగవానడు తన
గమనములో (భూపరిభ్రమణము) తన శక్తీని నాలుగు స్త్రథతులలో నిలుపుకొని ఉనానడు. ఆ స్త్రథతులే
తూరుా-దక్షిణము-పశిిమము-ఉతీర్ము ఇవే దిశలుగా తెలుపబడినవి.
అందుక దిన ప్రమాణములో సూర్య స్త్రథతి ఆయా దిశలలోక్త వచిినపుడు సంధాయవందనము ఆచరించి
అర్ాా ప్రద్నము చేస్త్ర ఆభగవానని అనగ్రహము పందమని తెలిపియునానరు. సవితు అన సూరుయని
అనగ్రహము కోసము మనము సంద్య వందనము ఆచరించడము. మరి ఇందులో గాయత్రీ
మంత్రము ఎందుక్త జ్పించాలి? అని సందేహము రావచుి. ఈ చరాచర్ సృష్టఠని ముఖయంగా
ఖగోళ్మున ఆధిపతయము వహించునవి కవలము గాయత్రి మంత్ర ఉచాఛర్ణలో వలువడే శబద
తర్ంగాలే. అందుక ఆ మంత్రమున మించిన మర్భ మంత్రము లేదని ఋష్ణలు స్వధన చేస్త్ర తెలిపినారు.
అయితే ఇకాడ మర్భ సందేహము కలుగవచుి. మనక్త త్రికాల సంధాయవందనమే కద్ అని కాదు
నాలుగు సమయాలోా సంధాయ వందనము ఆచరించవలెన. కాని నాలుగవ సమయము ప్రేతలతో
మాయతో కూడుకొనినది, అర్దరాత్రి సమయము కావున ఆ శక్తీ తట్టటక్తనే స్త్రథతి అందరిక్త ఉండదు.
ఇకాడ ఎంతో ప్రయాసతో కూడిన ఆధాయతిమక కర్మన ఆచరించిన వారిక స్వధయం కాబటిట అర్ారాత్రి
సంధాయ వందనమున పెదదలు తెలుపలేదు. అయినన మాయా ఆరాధక్తలు అనగా శ్రీ దేవీ ఉపాసక్తలు
71
అశుభ కంద్రములు అనగా కంటకములు ఈ శుభాశుభ కంద్రము ఎలా ఏర్ాడాాయి అంటే అవి కోణ
బంధము కలిగిన గ్రహములచే ఏర్ాడున మరి కోణ బంధము ఏమిటి అనేది ముందుగా నక్షత్రములన
అనసరించి గమనిద్దము.
కోణ బంధము:
మనక్త జ్యయతిశాశసిములో కోణము లక్ష్మీ స్వథనములు అని అవి సద్ శుభ స్వథనములని ఆ
భావాధిపతులు కూడా శుభ ఫల అనగ్రహము చేసెదర్ని తెలిపి యునానరు. కాని కోణ బంధము ఎలా
ఏర్ాడినది అనేదే అవగతము కాని విష్యము.
"ఆధాయతిమక జ్యయతిశాశసిము" (Spritual astrology) ని అనసరించి నక్షత్ర అధి దేవతల యొకా
తతీాములన పరిగణలోక్త తీసుకొని పరిశీలిసేీ మొదటి కోణ బంధము అశివని-మఖ-మూల - అశివని-
-అశివని దేవతలు - మఖ---పితృదేవతలు-మూల-నిఋతి
అశివని నక్షత్రము రాశి చక్రము ప్రకార్ముగా ఆపాదింపబడిన మొదటి నక్షత్రము దీనిక్త అధి దేవతలు
అశివని దేవతలు దేవ వైదుయలు మరి దేవతలు అమృతపానము చేసెదరు కద్ వారిక్త ఏమిటి
అనార్భగయము వైదయము చేయటానిక్త అవసర్మేమిటి?
వారిక్త శర్తర్ అనార్భగయము కాదు కాని ఒకోాస్వరి జాాన హీనలై అసురులచే పీడింపబడినారు మరి
వారి ఈ వాయధిక్త చిక్తతా చేయువారు అశవని దేవతలు అనగా జాానమున ప్రస్వదించు వారు మరి ఆ
జాానము మానవునక్త ఎవరి అనగ్రహముచే లభిసుీంది అంటే పితృ దేవతల అనగ్రహముచే
అనగ్రహించబడుతుంది. ఈ పితృదేవతలు రాశి చక్రములో పదవ నక్షత్రమయిన మఖ నక్షత్ర అధి
దేవతలు వీరి అనగ్రహమే జాాన ప్రాపిీ మరి వీరి అనగ్రహమునక్త మనం ఏమి చేయవలెన అంటే చీకటి
మూల అయిన నిఋతి తుది వర్క్త మనము పితృదేవతల కోసము చేసే వేడుకోలు ప్రసరించాలి. ఆ
మూలలోని చీకటి మనం పితృదేవతల అనగ్రహము కోసము చేసే కర్మచే కాంతి ఏర్ాడవలెన ఆ కాంతి
మూలకంగా ఈ నిఋతి మూలలో మన పితృ దేవతల అనగ్రహము లభయము చేసుకోవలెన
సగరులన పున్నతులన చేస్త్రన భగీర్థుని వలె ప్రేతలుగా ఉనన పితృ దేవతల విముక్తీ చేసే వేడుకోలు
ఉండవలెన మరి ఇంతటి చీకటి కలిగిన నిఋతి జాతకచక్రములో కల పంతొమిమదొవ నక్షత్రమయిన
మూలా నక్షత్రమునక్త అధి దేవత! ఈ విధమైన బంధమే కోణ బంధము.
క్తజు గ్రహము కర్మ యోగి తతీాము కలిగిన గ్రహము ఈ స్వధనక్త మొదట ఆధాయతిమక తపసుా
అవలంబించాలి అది బృహసాతి తతీాము ఈ తపసుా మనసుా స్త్రథర్తవము కలిగి ఉండిన స్వధయపడునది
73
ప్రకటన
ఉభయ రాష్ట్రాలలో రాబోయే న్లలోని ఆధాయతిమక – జ్యయతిష్ వార్ీలన ముందుగానే
ప్రచురిసుీంది, “శ్రీ గాయత్రి”. ఖచిితమైన వార్ీలు తెలిసేీ మాక్త ఆధారాలతో తెలియచేయండి.
ఆధాయతిమక విష్యాలు: దేవాలయాలలోని విశేష్ కార్యక్రమాలు, పీఠాథ పతుల పర్యటనలు,
వేద సభలు, ప్రవచనములు-ప్రసంగములు, పుర్భహిత సంఘాల వేదికలు, భజ్నలు-సంగీత
కార్యక్రమాలు ఇంకా ఇట్టవంటివేమయినా.
జ్యయతిష్ విష్యాలు: ఖగోళ్సంఘటనలు, దేశగోచార్ విష్యాలు, జ్యయతిష్ సభలు-
సనామనములు, విశవవిద్యలయాలు, జ్యయతిష్ పరిశ్లధనాసంసథలు చేపటేట కోరుాలు
మొదలగునవి.
74
భావ- కార్కత్సవలు
:శ్రీ గాయత్రి
బావం అంశము కార్క గ్రహం బావం అంశము కార్క గ్రహము
1 మాట /సతయము /Word truth శుక్రుడు 4 జ్యయతిష్యము /Astrology గురువు
శర్తర్ము / Body చంద్రుడు ర్వాణా /Conveyance శుక్రుడు
కీరిీ /Fame చంద్రుడు హృదయము /Heart ర్వి
ఆయురాదయము /Longevity శని గృహ నిరామణము /House con శుక్రుడు
అధికార్ము /Power ర్వి నేరుికోవడం /Learning బుధుడు
దృష్టట / Vision ర్వి బాంధవాయలు/Relations బుధుడు
ఆర్భగయము /Health ర్వి మాతృ మూరిీ /Mother చంద్రుడు
నాయయ విదయ /Legal educatio గురువు
2 జ్యయతిష్యము /Astrology బుధుడు సకరాయలు /Comforts గురువు /శుక్రుడు
ముఖము / Face చంద్రుడు భూములు /Lands శని
ఆహార్ము / Food చంద్రుడు జ్న సమూహం /Masses చంద్రుడు /శని
దంతములు /Teeth రాహు ఆస్త్రీ /Property క్తజుడు
ధనము /Wealth గురువు
మర్ణము /Death శని 5 గొడుా / Barrenness ర్వి
విదయ /Education బుధుడు నృతయం /Dance శుక్రుడు
క్తడి కనన /Right eye ర్వి హృదయం/Heart ర్వి
క్తట్టంబం /Family శుక్రుడు పెట్టటబడి/Investment గురువు
ప్రసంగం /Speech బుధుడు/గురువు నేరుికోవడం/Learning బుధుడు
క్తమారుడు/Son గురువు
3 చవి సమసయలు /Ear trouble గురువు మతం /Religion గురువు
మర్ణము /Death శని నటన /Acting శుక్రుడు
వినిక్తడి /Hearing గురువు పోటీ /Competetion బుధుడు
కనిష్ట శ్లదరుడు /Younger br క్తజుడు తెలివితేటలు/Intelligence బుధుడు
ప్రకటనలు (మిధునము)/Adver శుక్రుడు
మామ గారు /Father-in=law గురువు 6 శత్రువులు/Enemies క్తజుడు
అనార్భగయము/Illness శని టైపింగు/Steno . Typist బుధుడు
కషాటలు / Misery శని పాపపు పనలు/Sinful deeds బుధుడు
హింస /Violence శని మేనమామ/Maternal Uncle బుధుడు
కనిష్ట శ్లదరి /Younge sist బుధుడు ర్భగములు /Diseases శని
75
కషాటలు/Misery శని
7 దతీ పుత్రుడు/Adopted Son బుధుడు 10 ద్తృతవం/Charity బుధుడు/గురువు
నపుంసకతవం/Impotenancy శని/బుధుడు పరిపాలనా ఉదోయగం / Job ర్వి
లైంగిక శక్తీ/ Sex vigor క్తజుడు అదృష్టం /Fortune గురువు
మర్ణము/Death శని గౌర్వం/Honor ర్వి
భర్ీ /Husband గురువు జీవన్నపాధి/Lively hood శని
భార్య/Wife శుక్రుడు కీరిీ/Fame ర్వి
అధికార్ం/Power position ర్వి
8 ప్రమాదం/Accident రాహు/క్తజుడు పాలన /Ruling ర్వి
ఆయురాదయము/Longevity శని
పాపము/Sins క్తజుడు 11 చవి పోట్ట/Ear trouble గురువు
ప్రభుతవ/Govt conveyance గురువు నేరుికోవడం/Learning గురువు
సంభోగం/Sex Act Kujudu జుట్టట /Hair శుక్రుడు
భార్య అందం/Wife beauty శుక్రుడు జేష్ణఠడు /Elder co-born గురువు
మాంగలయం/Mangalya శుక్రుడు ప్రభుతవ ఆద్యం /Revenue గురువు
లాభాలు /Gains గురువు
9 గురువు /Guru గురువు ధనము /Wealth గురువు
తండ్రి/ Father Sun వినిక్తడి /Hearing గురువు
ప్రభుతవ సహకార్ం /Favor ర్వి సేనహుతులు/Friends గురువు
ఆస్త్రీ /Parental propety ర్వి
12 విదేశాలలో నివాసం/foreign రాహు
మోక్ష /Moksha కతు
ద్రవయము/Finance గురువు
విచార్ము/Sorrow శని
నిద్ర / Sleep శుక్రుడు
భౌతిక కోరికలు/Desires శుక్రుడు
బంధనం/ Confinement క్తజుడు
సేవ /Service శని
వామ నేత్రం/Left Eye చంద్రుడు
76
శని బుధ
శని కతు చంద్ర గురువు కతు లగనం
78
ప్రముఖ జ్యయతిష్ పండితులు కీ.శే. B.V. రామన్ గారు 25-03-44 B.C. సుమారు మధాయహనం
12:00 గంటలు జ్నన మని Notable Horoscopes అనే గ్రంథంలో చపాడం జ్రిగింది. దీని ప్రకార్ం
కరాాటక లగనం. శంకరులు వైశాఖ శుదా పంచమి తిథ నాడు శివుని జ్నమనక్షత్రమైన
ఆరుద్రలోజ్నిమంచారు.
ఆధాయతిమక ఇంకా సునినత కరాాటక రాశిలో పడింది లగనం. లగానధిపతి చంద్రుడు ద్వదశం అంటే
మిథునంలో నండి ఆధాయతిమక గ్రహాలు గురు – శన లచే చూడబడుతునానడు. భాగాయధిపతి గురువు
మోక్ష స్వథన మైన అష్టమం అంటే క్తంభ రాశిలో నండటం ఆధాయతిమక ఆధిపతయం విష్యంలో ముఖయ
మైన అంశం. లగానధిపతి చంద్రుని మీద శని దృష్టట వలా బంధనాల నంచి విముక్తీ కలుగుతుంది. ర్వి
సహజ్ ఆతమ కార్క గ్రహం. దశమంలో దికబలుడు. మేష్ రాశి కావడం వలా ఉచి స్త్రథతి. ద్వదశం అంటే
మోక్ష స్వథన అధిపతి ఇంకా తెలివిక్త కార్క్తడు బుధుడు కవి శుక్రుడు ర్వితో కలస్త్ర యుండటం వలా ఆతమ
జాానం కలిగింది. జైమిని ప్రకార్ం నవాంశలో వృశిికం కార్కాంశ రాశి అయియంది. కార్కాంశ రాశిక్త
ద్వదశంలో కతువు వలా మోక్షం స్వధయం. చతురాానిన ఆధిపతయ పాపులు బుధ, శుక్రుల వీక్షణ ఇంకా
అష్టమం నంచి గురు వీక్షణ వలా సకరాయల ఆనందం మృగయం. ద్వదశానిన శని దృష్టట వలా క్తట్టంబానిక్త
దూర్ం.
ఆదిశంకరుల జ్నమ సంవతార్ం గురించి కొనిన భేద్భిప్రాయాలు ఉనానయి. పోతే,
ర్వి బుధ లగనం శుక్ర
రాహు
సుఖచారుయల వారి బృహత్ శంకర్ చంద్ర
విజ్యం, చిదివలాస శంకర్ విజ్యం
క్తజుడు ప్రకార్ం, ఆది శంకరుని జ్ననం కలియుగాది
2593 సంవతార్ం ఆదివార్ం మధాయహనం
జ్రిగినట్టా తెలుసోీంది
కతు గురువు శని
79
దీని ప్రకార్ం వృష్భ లగనం, చంద్రుడు తన సవక్షేత్రం కరాాటకం లో పునర్వసు-4 వ పాదంలోనూ, ర్వి,
క్తజ్, శనలు ఉచి స్త్రథతి పందటం కాన్న, కంద్రాలలో నండటం జ్రిగింది. చంద్రుని మీద క్తజ్, గురు
శనల వీక్షణ. సపీమయంలో అష్టమాధిపతి గురువు స్త్రథతి వలా వివాహ యోగయత లేకపోవడం.
జ్రిగింది.
రండు పదదతులలోనూ, రామన్ ఆయానాంశ ఉపలయోగించ బడటం వలా కొంత వయత్సయసం
కలుగుతోంది. సనాయస యోగానిన పూరిీగా పరిశీలించలేకపోవడం జ్రిగింది. చంద్రుడు సవస్వథనం/
ఆధాయతిమక రాశి కరాాటకం లో నండటం గురు శనల సంయుకీ వీక్షణ ఈ చార్ట క్త బలం
చేకూరుసోీంది. ద్వదశ (మోక్ష) స్వథనఅధిపతి క్తజుడు నవమ కోణంలో నంటూ చంద్రుని వీక్షించడం
వలా భౌతిక దృష్టట లేక కవలం ఆధాయతిమక విష్యాల మీద ధృఢమైన సంకలాం.
చంద్రుడు సవక్షేత్రం లో బలంగా నండటమే కాక్తండా, క్తజ్, గురు, శని గ్రహాలచేత చూడబడటం,
చంద్రుని నంచి ర్వి, బుధులు దశమ కంద్రం లో నండటం వలన శ్రీ శంకరులు మేధావియై అనేక
గ్రంథాలు ర్చించడం జ్రిగింది.
ఆది శంకరులు దేశమంతటా పర్యటించి వివిధ శాఖలక్త చందిన పండితులన వాదంలో ఓడించి
వారిచే తన స్త్రద్ాంత్సనిన ఒపిాంచారు. భగవంతుని నమేమవారినందరిన్న ష్ణమత వయవసథలో ఏకీకృతులన
చేశారు. వేద్లక్త తరిగిన గౌర్వానిన తిరిగి స్వధించి హిందువులలో ఆతమవిశావస్వనిన పెంచారు.
దేశమంతటా తిరిగి వేద వేద్ంగాలన ప్రచార్ం చేశారు.
ఉపనిష్తుీలక్త, భగవదీగతక్త, బ్రహమసూత్రాలక్త, విష్ణణ సహస్ర నామాలక్త భాషాయలు వ్రాశారు.
గణేశ పంచర్తన సోీత్రం, భజ్ గోవిందం, లక్ష్మీ నృస్త్రంహ కరావలంబ సోీత్రం, కనకధారా
సోీత్రం,శివానందలహరి, సందర్యలహరి వంటి అనేక ర్చనలు హిందువులక్త నితయ ప్రార్థనా
సోీత్రాలుగా ఈనాటికీ ఉపయుకీమవుతునానయి. ఈయన 108 గ్రంథాలు ర్చించారు.
ఆదిశంకరుని జీవిత చరిత్రన తెలియజేయు గ్రంథాలు అనేకంగా వునానయి. వాటి యందు ‘మాధవీయ
శంకర్ విజ్యం’, ‘ఆనంద గిర్తయ శంకర్విజ్యం’, ‘చిదివలాస్క్రయ శంకర్ విజ్యం’, ‘కర్ళీయ
శంకర్ విజ్యం’ అన గ్రంథాలు బహుళ్ ప్రాముఖయతన పంద్యి. భిక్షాటనలో భాగంగా, కటిక
ద్రిద్రయంతో ననాన ఏది లేదనలేక ఇంట ననన ఒక ఒక ఆమలక ఫలానిన(ఉస్త్రరికన) ప్రేమతోన,
భక్తీగౌర్వాలతోన స్క్రి మూరిీ భిక్ష వేయడంతో, ఆమె నిజ్మైన భక్తీక్త చలించిన శంకరుడు ఆమె
80
ద్రిద్రాయని తొలగించే ఉదేదశంతో “కనక ధారా సోీత్రంతో లక్ష్మి దేవిని ప్రారిథస్వీరు. లక్ష్మి దేవి ఆ ఇంట
బంగారు ఉస్త్రర్కలన క్తరిపించింది.
భార్త దేశానిక్త నాలుగు మూలలా, 4 పీఠాలన స్వథపించి హిందూ ధర్మ ర్క్షణక్త పునాది వేశారు.
మఠాల వివరాలు:
శిష్ణయడు మఠం మహావాకయం వేదం సంప్రద్యం
హస్వీమాలకాచారుయడు గోవర్ాన పీఠం ప్రజాానం బ్రహమ ఋగేవదం భోగవార్
సురేశవరాచారుయడు శృంగేరి శార్ద్ అహం బ్రహామస్త్రమ యజురేవదం భూరివార్
పీఠం
పదమపాద్చారుయడు కంచి పీఠం తతవమస్త్ర స్వమవేదం కీటవార్
తోటకాచారుయడు జ్యయతిర్మఠం ఆయమాత్సమ అధర్వవేదం ఆనందవార్
బ్రహమ
ఇథస్వల యోగము త్సజిక పదదతిలో వసుీంది. లగానధిపతిని లగేనశ్ అని భావాధిపతిని కారేయశ్
అని అంటారు. రండు గ్రహాలు కంద్ర- కోణములలో ఉననప్పుడు, మంద గ్రహము ముందు, శీఘ్ర
గ్రహము వనక ఉంటే ఇథస్వల యోగమేర్ాడుతుంది. లగేనశ్ – కారేయశ్ లు మధయ పర్సార్ వీక్షణ
ఉంటే, కారేయశ్ సూచించిన వాగాదనం వంటనే జ్రుగుతుంది. శీఘ్ర గ్రహము మందగ్రహానిక్త వనక
ఒక డిగ్రీ లోపు ఉంటే పని వంటనే జ్రుగుతుంది. లగేనశ్ – కారేయశ్ దీపాీంశ పరిధిలో నంటే,
సూచించిన పని వతార్ చివరి భాగంలో జ్రుగుతుంది.
డా. వి.యన్.శాస్త్రి