You are on page 1of 82

March 2021

శ్రీ గాయత్రి
Sree Gayatri

వందే శంభుమ్ ఉమాపతం సురగురం వందే జగత్కారణం


వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునం పతం
వందే సూరయ శశంక వహ్ననన్యన్ం వందే ముకంద ప్రియం
వందే భకత జనశ్రయంచ వరదం వందే శివం శంకరం

Spiritual & Astrological Free Online Monthly Magazine


శుభాకంక్షలు 2

శ్రీ గాయత్రి పాఠక మహశయు లందరికీ,

శ్రీ గాయత్రి పత్రిక వ్యయసకరత లందరికీ,

ఇతర గ్రూప్ లలో పత్రికను చదువుతున్న సభుయలందరికీ,

జయభారత గ్రూప్ ద్వారా ఇంక

అక్షర కోటి గాయత్రీ పీఠం గ్రూప్ ద్వారా

నిస్స్వారధంగా దేశహ్నతం కోరి నితయం

శ్రద్వధసకతలతో ధ్యయన్-జప, యాగ-హోమాలు నిరాహ్నసుతన్న వ్యరందరికీ

11-03-2021 మహా శివరాత్రి శుభాకంక్షలు.

శ్రీ గాయత్రి
ఆధ్యయతమక-జ్యయతష ఆన్లైన్ మాస పత్రిక

09-03-2021 కంచి పీఠాధిపత శ్రీ విజయంద్ర సరసాత జన్మదిన్ సందరభంగా

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
3

శ్రీ గాయత్రి
ఆధ్యయతమక – జ్యయతష మాస పత్రిక
(తెలుగు – ఆంగై మాధయమం )

సంపుటి:4 సంచిక:3 ఈ సంచికలో


సపందన్ 05
మాఘ బ.విదియ - ఫాలుుణ బ. తదియ సంపాదకీయం మార్చ్ 2021 07
భగవద్గుత్క మాహాతమయ కధలు – మోహన్శరమ 09

సనతన్ ధరమ పరిషత్-శ్రీ 108 దివయక్షేత్రాల సమాచారం – 9 – కిడాంబి 14


నరాయాణీయం - డా.స్త్రవిఎల్ఎన్ శరమ 19
కృషణ గాయత్రీ మందిరం ఈశారని అనుగ్రహం – నేలబటై MK శరమ 21
యజఞయాగాది క్రతువులు – 1 – పీసపాటి 23

ప్రచురణ – “శ్రీ గాయత్రి” శివకటాక్షమున్ందిన్ జాఞని – భువనేశారి


తులస్త్ర – ప్రాధ్యన్యత-3 – బొగువరపు
31
36
శివ్యషటకమ్ 41
సంపాదకతాం జపం - జపమాలలు ఫలిత్కలు – సేకరణ 42
కరమస్త్రద్వధంతం – మామిళ్ళపలిై JM శరమ 45
డా. వి. యన్. శస్త్రి తరపణాలు వ్యటి సమగ్ర వివరణ – ఫణిశరమ 46
పరశురామావత్కర విశేషములు – జయం 50
సహకరం ప్రస్స్ాన్త్రయ పారిజాతం - బ్ర.శ్రీ. యలైంరాజు 54
సకల దేవత్క సారూపం.. న్ందగోపాల్ 57
జె.వంకటాచలపత విశిషట యోగవ్యస్త్రషఠము – విస్స్వప్రగడ 60
ఉదయ్ కర్తతక్ పప్పు మహాతుమల పరిచయం – రాజయలక్ష్మి 64
ప్రశ్ననతతరమాలిక –మార్చ్ 2021 66
ఫాైట్ న్ం.04, జాస్త్రమన్ టవర్చ, ఎల్ & టి -
విదుర నీత – గరిమెళ్ళ స. మూరిత 68
శేర్తన్ కంటీ, గచి్బౌలి, హైదరాబాద్ –500032
ఆధ్యయతమక – జ్యయతష విశేషాలు –మార్చ్ 21 71
తెలంగాణ - ఇండియా
వైదయ జ్యయతషం -10 Late Shri CBRK 72
అంతరిక్ష – విశేషాలు - 6 – మామిళ్ళపలిై 78

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
4

శ్రీ గాయత్రి
ఆధ్యయతమక - జ్యయతష మాస పత్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధ్యయతమక – జ్యయతష మాస పత్రిక
సంపాదక వరుం

బ్రహమశ్రీ సవిత్కల శ్రీ చక్ర భాసార రావు, గాయత్రీ ఉపాసకలు ,


వయవస్స్ాపకలు – అధయక్షులు -- అక్షరకోటి గాయత్రీ శ్రీ చక్ర పీఠం ,
గౌతమీ ఘాట్, రాజమండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస పత్రిక సలహా సంఘ అధయక్షులు
సెల్: 99497 39799 - 9849461871

Dr. V.N.Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A Ph Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com (CAIIB), Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-Vastu Monthly
Magazine, Hyderabad.
Sectional Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE KRISHNA
GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8247450978

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
5

సపందన్: మార్చ్ 2021

01 Avantsa V.S. Prasad:9704567149: I am Prasad. I am a student of


JKR and now a member of Sree Gayatri –jkr WhatsApp group. Two
days back, I downloaded the magazines shared in the group and have
gone through these in 2 days. Thanks for sharing them. Those are nice
sir. Those are not related to a particular one group or one interest or
concept. You are covering different holistic concepts. Interesting to read.
The font, layout, choosing of articles, boxes everything showing your
commitment towards deriving a neat output. If any possibility, and
offhand you have any past magazines, kindly please share. We are
blessed to have them. And certainly, we will read.
Phaneendra Adiraju: 9848545303: Please accept my hearty
02 congratulations on your journey. The articles in the magazine are very
educative and informative. Especially the article on VAMANA Murthy
by Sri Venkata Chalapathi garu is excellent. I wish the entire team of the
magazine all success in future and expecting more and more articles like
this . Regards.

B.S.లావణయ, హైదరాబాదు: శ్రీ V.N.శస్త్రి గారికి, శ్రీగాయత్రీ ఆన్ లైన్ మాసపత్రిక ఫిబ్రవరి
03
2021 సంచికలో చాలా అదుభతమైన్ వ్యయసములు అందించార. వ్యమనవత్కర కథ లో
రచయిత శ్రీ వంకటాచలపత గార ఆధ్యయతమక విషయవివరణ చకాగా తెలిపార. ఎన్నన
తెలియని విషయములను క్రొతత కోణములో ఆవిషారించార. రచయితక ధన్యవ్యదములు.
పిలాైడి రద్రయయగారి న్ంద్గశారని చరిత్ర బాగున్నది. రామోపాసకడైన్ ఆరణయకమహరిి
చరిత్ర నూతన్ముగా ఉన్నది. ప్రస్స్ాన్త్రయ పారిజాతము, హ్నమాలయం మహ్నమాలయం,
108 దివయ క్షేత్రాల సమాచారం, కశీ మహాక్షేత్ర వైభవం, మొదలైన్ ధ్యరావ్యహ్నకలు చాలా
విలువైన్ సమాచారములను దేలియజేస్త్ర పత్రికక ప్రత్యయకమైన్ శ్నభను చేకూర్చున్నవి.
ఇక వైదయజ్యయతషం, అంతరిక్ష విశేషాలు అను జ్యయతష విషయక ధ్యరావ్యహ్నకలు పత్రికక
ప్రత్యయక ఆకరిణగా నిలచుచున్నవి. పత్రిక మొతతము విజాఞన్ ద్వయకముగా ఉన్నది. ఇటిట
పత్రికను మాకందిసుతన్నందుక మీక, మీ సంపాదకల బృందమున్క, ఆయా రచయితలక
ధన్య వ్యదములు.
S.N.V.సతయశ్రీ, హైదరాబాదు: ఈ సంచికలో చాలా అరావంతమైన్ వ్యయసములు రచించిన్
04
రచయితలక ధన్యవ్యదములు. వ్యమనవత్కరకథలో అనేక రహసయములను రమయముగా

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
6

విశద్గకరించిన్ శ్రీ వంకటాచలపత గారికి ధన్యవ్యదములు. దశరథ రామ శబదమున్క


దశవత్కర విష్ణణసమరణ న్న్ాయించి చెపిపన్ విధ్యన్ము బాగున్నది. ఇది వ్రాస్త్రన్వ్యరిపేర
తెలుపలేదు. వ్యరికి ధన్యవ్యదములు. తులస్త్ర గురించి చాలా విపులముగా వివరించుచున్న
రచయిత బి. భానుమూరిత గారికి ధన్యవ్యదములు. వ్యగ్దదవత గురించి వ్రాస్త్రన్ పీసపాటి
గిరిజామన్నహర శస్త్రి గారికి, విదురనీతని విపులముగా వివరించుచున్న సతయనరాయణ
మూరిత గారికి, హ్నమాలయ పరాతములందలి పుణయక్షేత్రాలు, తీరాాలుక సంబంధించిన్
సంపూరణ విషయములను వరిణంచి, మేము ఇప్పుడు మరలా చూచుచున్న అనుభూతని
గలిగించార. మారేమండ రాఘవంద్ర రావు గారికి, ఆళ్వారల గురించి చకాగా వివరించిన్
శ్రీహరి అయయంగార్చ వ్యరికి, తరమలక గల న్డక ద్వరలను తెలియజేస్త్రన్ జగన్ మోహన్
శరమ గారికి ధన్యవ్యదములు. 108 దివయక్షేత్రముల సమాచారము ధ్యరావ్యహ్నకలో చాలా
విపులముగా ఆయా క్షేత్రముల గురించి సాల పురాణములతో వివరించుచున్న కిడాంబి
వణుగోపాలన్ గారికి, ధ్యరావ్యహ్నకగా అనేక శివలింగములు, వ్యటి ప్రాముఖ్యతలతో స్స్గిన్
కశీక్షేత్ర వైభవం ఆమూలాగ్రం చాలా విజాఞన్ద్వయకముగా న్ందించిన్ మోహన్ శరమ గారికి,
ధన్యవ్యదములు.
ఒక చిన్న పొరపాటు చోటు చేసుకొన్నటుైన్నది – పిలాైడి రద్రయయగారి పంచమహాయజాఞలు
వ్యయసము గా ‘విషయసూచికలో’ సూచించార, కనీ ‘న్ంద్గశారనికి ఎందుకంత ప్రత్యయకత’
అను వ్యయసమును ప్రకటించినర.
పత్రిక ఆస్స్ంతము చాలా విజాఞన్ద్వయకముగా నున్నది. ఇటిట పత్రికన్ందించిన్ మీ సంపాదక
బృందమున్క మరియు రచయితలకూ ధన్యవ్యదములు.
Hariprasad Kannepalli: 98497 40560: Page 65 Sree Gayatri – February
05
2021. Sun enters the sign Sagittarius on 13th and transits for the rest of the
month. I think it should be Aquarius (mistake possibly)
Sree Gayatri (reply): You are right. It was mistake by me (paste problem).
Really I feel shy of this mistake. You have reminded me how much cautious
I should be. Anyway, thank you very much.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
7

लौकििानाां कि साधूनाां, अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पनु राद्यानाां, वाचमर्थोsनध
ु ावकर् ।।
(భవభూత కృత ఉతతరరామచరితం)

లౌకికలయిన్ సతుపరష్ణలు భావప్రకటన్నిమితతం భాషనుపయోగిస్స్తర.


కనీ మహరిలమాటను భావం అనుసరిసుతంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సంపాదకీయం:
ఈ మధయ కలంలో సనతన్ ధరమం గురించిన్ చర్ జరగుతోంది. సనతన్ మంటే మొదటి
నుంచి ఉన్నది. ఎపపటికీ నిలిచేది (Eternal). జీవభూతః సనతన్ః అని భగవతీుత. పరమాత్యమ
కదు జీవ్యతమకూడా సనతనుడే న్ని శసిం. శృంగ్దరి శరద్వ పీఠం ఉతతరాధికరి జగదుుర
శంకరాచారయ శ్రీ శ్రీ శ్రీ విదుశేఖ్ర భారతీ సనినధ్యన్ం “సనతన్ అనే పదం రండుచోటై మాత్రమే
ప్రయోగిస్స్తం. ఒకటి భగవంతుని విషయంలో రండవది ధరమం విషయంలో – ఆది అంతం
లేనిది సనతన్ం” అని చెపాపర. భగవంతుడు శశాతుడు, సనతనుడు. ఆయన్
మన్లాంటివ్యళ్ైక అంతుబటటడు. మన్ పూర్తాకలు మహరిలు దరిశంచి చెపిపన్ వివిధ రూపాలే
మన్ం పూజిసుతన్న భగవత్ రూపాలు. వద్వలు, ఉపనిషతుతలు, పురాణాలలో ఈ వరణన్లు
మన్క గోచరిస్స్తయి. క్రొతత-క్రొతత దేవుళ్ళళ ఈ మధయన్ అనేక మంది ప్రకటితం అవుతుననర.
అలాైటివ్యరిని కంద్రంగా ఉంచి వ్యరి పాద్వల దగుర శివుడిని, విష్ణణవుని ఉంచుతుననర. వీరి
గురించి ఏ శసిం చెబుతోంది. ఏ పురాణంలో ఉంది అని వ్యపోయార ప్రముఖ్ ప్రవచన్ కరత శ్రీ
స్స్మవదం షణుమఖ్ శరమ గార. సనతన్ ధరమంలో భగవత్ రూపాలనీన ఒక తత్కానికి
చెందిన్వ. ఎందుక ఇనిన రూపాలు అంటే, లోకో భిన్న రచిః అననర. అనేక పిండివంటలు-
ఫలహారాలు చేసుకొని తంటునన, లోపల శకిత నిచే్ది ఆహారమే. అనేక ఆభరణాలునన
అనినంటిలో ఉన్నది బంగారమే. సృష్టట చేయ సంకలిపంచి తన్ని త్కను అనేక రూపాలలో
ప్రకటించుకన్నది నిరుణ నిరాకర పరబ్రహమం. ఆ పరబ్రహమమే సనతన్ భగవత్ రూపం.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
8

అలాగ్ద ధరమం కూడా ఎప్పుడో ఎవరిచేతో ప్రతపాదించబడిన్ది కదు. అనదిగా


ఆచరించబడుతూ వసుతన్నదే సనతన్ ధరమం. ఇది ఎపపటిద్వక ఉంటుంది అన్న విషయం కూడా
చెపప స్స్ధయం కదు. “యద్వ యద్వహ్న ధరమసయ గాైనిరభవత భారత, అభుయత్కాన్మధరమసయ
తద్వత్కమన్ం సృజామయహమ్” – భగవద్గుత. అది సంకట స్త్రాతలో పడిన్ప్పుడు, సాయంగా
భగవంతుడే అవతరించి ద్వనిన ఉదధరిస్స్తడు. మన్న్ందరినీ అనుగ్రహ్నస్స్తడు. అందుక సనతన్
ధరమం అంటే శశాత ధరమం అని చెపపబడింది. వద్వలు, ఉపనిషతుతలు, పురాణాల మీద
విశాసం ఉన్నవ్యరందర ఆచరించ దగిన్ది సనతన్ ధరమం. ఎందుకంటే ఈశారడు
సృష్టటంచింది ఈ ప్రపంచం. తన్ పాటికి త్కను సవయంగా ఊడిపడింది గాదు. ఈశార సృష్టట
ఎప్పుడయిందో అప్పుడా ఈశారడి గుణాలే ఇందులోనూ కనిపించి తీరాలి. కరణగుణాలు
కరయంలో సంక్రమించక తపపదని గద్వ మన్ స్త్రద్వధంతం. ఈశార చైతన్యమే ఈ జగతుతకంత్క
కరణం. ప్రపంచమంత్క ద్వనికి కరయం. అంచేత జగత్కారణమైన్ పరమాతమ గుణమే జగతుతలో
కూడా కనిపించి తీరాలి. పరమాతమకన్న గుణమేమిటి. అస్త్రతతామే. ఆయన్ను
తెలుసుకోవ్యలంటే జాఞన్ం కవ్యలి. ఆ జాఞననిన ప్రస్స్దించేదే ధరమం. తతవంబంధమైన్
ఉతవవ్యలు, ఆరాధన్లు, స్స్ంప్రద్వయాలు పాటించవలస్త్రందే. వ్యటికి క్రొతత భాషాయలు చెపపడం,
వ్యద-ప్రతవ్యదన్లు అభిలషనీయము గాదు.
డా. వి.యన్. శస్త్రి

శివరాత్రి నిరణయము
“మాఖ్మాసయ స్త్రత్య పక్షే పదయత్య యా చతురదశీ - తద్రాత్రి శిశవరాత్రిః స్స్యత్ సరాపుణయ సుభావహాః”
అన్గా మాఖ్మాస్స్ంతమున్ ఫాలుున్ మాసమున్క పూరాము వచు్న్టిట కృషణ చతురదశి
శివరాత్రి యగును. కల నిరణయము చేయున్ప్పుడు రండు మతములు కనిపంచుచున్నవి.
ప్రదోష వ్యయపినియగు చతురాశీ తథిలో ఈ వ్రతమాచరింపదగిన్దని ఒక అభిప్రాయము.
ప్రదోష నిశీథ వ్యయపిత యగు చతురదశి నడు ఉపవస్త్రంచి వ్రతము నచరించవలెన్ని ఒక
మతము. ప్రదోష నిశీథ వ్యయపిత యగు చతురదశి తథియ బహు ప్రశసతమని గోచరించుచున్నది.
ఈ వ్రతమున్క ఉపవ్యసము, పూజా జాగరణములు ముఖ్యములు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
9

భగవద్గుత్క మాహాతమయ కధలు – 1


మోహన్ శరమ: 99082 49555
సర్వాపనిషదో గావో దోగాధ గోపాలన్ందన్ః !
పార్వఠ వతవః సుధీర్వభకత దుగధం గీత్కమృతం మహత్ ! !
(ఉపనిషతుతలనినయు ఆవులు; శ్రీకృషణమూరిత పాలుపితుకవ్యడు; అరునుడు దూడ;
మహతతరమగు గీత్కమృతమే పాలు; సదుభదిధ గలవ్యడే ఆ పాలను త్రాగువ్యడు.)

ఒకప్పుడు భగవద్గుత అంటే విన్ని వ్యళ్ళళ గాని,


భగవద్గుత గ్రంథం లేని ఇలుై కనీ మన్ దేశంలో
ఉండేది కదంటే అతశయోకిత కదు. కనీ ఇపపటి
తరంలో చాలామందికి అది ఘంటస్స్ల మాస్స్టర
పాడిన్ పాటనీ, ఎవరైన మరణించిత్య తపప ద్వనిన
ఇంట్లై విన్కూడదనీ - ఇటాైoటి అపప్రథలు మన్ం ఈ
మధయ కలంలో చాలా వింటుననము. గుర తులుయలు
చాగంటి వ్యర, గరికపాటి వ్యర వంటి ఆధ్యయతమక
వతతలు ఇప్పుడిప్పుడే ఆ అభిప్రాయాలను సమూలంగా
పెకలించ ప్రయతనసుతననర. ఒకప్పుడు ఆంగ్దైయులు
మన్ దేశనిన పాలించిన వ్యళ్ళళ మన్ మత
గ్రంథాలను గాని మన్ సంసృతీ స్స్ంప్రద్వయాలను గానీ, ఆచారవయవహారాలను గాని
అవహేళ్న్ చెయయలేదు. కనీ ఇప్పుడు మన్వ్యళ్లై మన్ గ్రంథాలను అవమాన్ పరసుతననర. మత
మారిపడులను ప్రోతవహ్నసూత కొంతమంది ప్రభుతా పాలకలు తమ పరి పాలన్ అధికరాలను
దురిానియోగం చేసుతననర. ఈ మధయన్ ఒక టీవీ ప్రోగ్రం లో శివ ధనుసువను ఎవర
విరిచారన్డిగిత్య గొపప సెలెబ్రిటీలు తమక తెలియదని, ఒకళ్ళళ అరునుడని చెపాపర. ద్గనిన బటిట
మన్ విజాఞన్ం ఎలా ఉందో, మన్ చదువులు ఎలా ఉననయో, మన్ దేశం ఎటు పోతోందో

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
10

అరధమవుతుంది. ఇది గ్రహ్నంచే వదవ్యయసుడు పదమ పురాణంలో భగవద్గుత మహాత్కమయనిన కథల


రూపంలో మన్సువ క హతుతకనేటటుై చెపాపర.
ప్రత మాన్వుడు పరమేశారడు నిరుణ సారూపుడని, అత సూక్ష్మమైన్ జ్యయతరిబందు సారూపుడని,
అందరి హృదయాలోైను ఆతమ సారూపంగా ఉంటాడని, ఆతమ, శర్తరం ఒకటి కదని, మన్ కరమ
ఫలాలను బటేట మన్ రాబోయ జన్మ 84 లక్షల జీవరాసులలో నిరణయించ బడుతుందని, మాన్వ
జన్మ మూలంగా మన్క ఆ పరమేశారడిచి్న్ జాఞననిన సదిానియోగం చేసుకంటే జన్మ
రాహ్నతయం లేకపోయిన తపపక మళ్ళళ మంచి మాన్వ జన్మ పొందవచ్ని తెలుసుకోవడం చాలా
ముఖ్యం. ద్వనికి ప్రసుతతం మన్ం మన్ పెదదల ద్వారా తెలుసుకన్నది మన్ పిలైలక, వ్యళ్ళళ వ్యరి
తరవ్యత తరాలక చెపపడం అతయంత ఆవశయకం. ఈ మహాతమయ కథలద్వారా అత సులభంగా
మన్ం వ్యరి మన్సువలోై భగవద్గుత మీద ఒక అవగాహన్, ఒక ఆసకిత సులువుగా కలిగించవచు్.
ఆ పరమేశారడు ఈ సంకలాపనిన నక కలిగించిన్ందుక ఆయన్క శతకోటి వందనలు,
ధన్యవ్యద్వలు, పత్రిక ముఖ్ంగా తెలుపుకంటుననను. పాఠకలు న ధ్యరావ్యహ్నక కశీ మహా
క్షేత్ర వైభవం - కశీ లో మహ్నమానిాత శివలింగాలు" అనే వ్యయస్స్నిన ఆదరించిన్టుైగానే, ఈ
అతయదుభతమైన్ కధలను కూడా ఆదరిస్స్తరని తలుస్స్తను.
మోక్షం అందరికీ కవ్యలి. స్స్ధన్ చేసే విధ్యననిన మాత్రమే లోకనికి తెలియ చెపాపలి. ఈ
కలియుగంలో భగవననమ సమరణ మాత్రమే మోక్షానిన ప్రస్స్దిసుతంది. "నామ
స్మరణాధన్యోపాయం నహి పశ్యోమో భవతరణే" అని అననర ఆది శంకరలు. అదే విధంగా
భకిత, జాఞన్, వైరాగాయదుల ద్వారా మోక్షానిన పొందవచు్న్ని భగవద్గుతలో భగవ్యనుడు సపషటంగా
చెపపడం జరిగింది. ప్రసుతత సమాజానికి ఆధ్యయతమక చింతన్ అవసరం ఎంతైన ఉంది. అది ఈ
కథల రూపంలో తపపక ఆ పరమేశారని అనుగ్రహం వలై స్త్రదిధసుతంది.మహాముని, స్స్క్షాతుత విష్ణణ
సారూపుడైన్ వ్యయస భగవ్యనుడు పంచమ వదంగా ప్రస్త్రదిధ పొందిన్ మహా భారత్కనిన
రచించార. అందులో 6వ దయిన్ భీషమ పరాంలో 700ల శ్నైకలతో, శ్రీ మధభగవద్గుత --
కరక్షేత్ర సంగ్రమ ప్రారంభంలో శ్రీ కృష్ణణ ని చేత చెపపబడింది. శ్రీ కృష్ణణడు అరునున్క చేస్త్రన్
మహా మహ్నమానిాతమైన్ ఉపదేశమే శ్రీమధభగవద్గుత. గీత 18 అధ్యయయాలుగా
విరాజిలుైతోంది. ప్రత అధ్యయయానికి ఒక దివయ మహతుత ఉంది. పదమ పురాణంలో ఉతతర
ఖ్ండంలో 18 అధ్యయయాల మాహాత్కమయలను 18 దివయ కథలుగా, పామరలక కూడా ద్వని

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
11

విలువ ప్రకటమయయటటుై, వ్యయస మహరిి బోధించార. ఈ మాహాత్కమయలను శ్రీమహావిష్ణణవు


శ్రీమహాలక్ష్మికి విశద్గకరిసేత, పారాత కోరిక మేరక పరమేశారడు ఈ అత గుహయమైన్
మహాత్కమయనిన పారాత మాతక చెపిపన్టుైగా వ్యయస మహరిి పదమ పురాణంలో వివరించార.
శృణు సుశ్రోణి! వక్షాయమి గీత్కసు స్త్రాతమాతమన్ః |
వకిణి పంచ జానీహ్న పఞ్చ్ధ్యయయాన్ను క్రమాత్ ||
దశ ధ్యయయాన్ భుజాం శ్ల్కముదరం దాయ పద్వంబుజే|
ఏవ మషాటదశధ్యయయీ, వ్యగమయీ మూరిత రైశార్త||
(పదమ పురాణం ఉ.ఖ్ం. అధ్యయ - 171 )
శ్రీ మహా విష్ణణవు మహా లక్ష్మి తో "సుందర్త, విను నేను భగవద్గుతలో న స్త్రాతని వివరించాను.
మొదటి ఐదు అధ్యయయాలు ఐదు ముఖాలుగాను, తరవ్యత పది అధ్యయయాలు పది
భుజాలుగాను, ఆ తరవ్యత 16 వ అధ్యయయానిన ఉదరముగాను, చివరి రండు అధ్యయయాలను
న పాద్వలుగాను తెలుసుకో. ఈ విధంగా గీతలోని 18 అధ్యయయాలను న ఈశార్తయ
రూపంగా గ్రహ్నంచు. ఇలా తెలుసుకన్నంత మాత్రాన్నే మహాపాపాలనీన న్శిస్స్తయి. ఏ
మాన్వుడైత్య శ్రీమధభగవద్గుతలోని ఒక ఆధ్యయయమైన, లేక ఒక శ్నైకమైన, లేక శ్నైకంలో సగ
భాగాన్లనన, లేక ఒకా పాదమైన భకిత శ్రదధలతో పఠిసేత చాలు కలియుగంలో మోక్షం
కరతలామలకం. అటిటవ్యడు సుశరమ వలె ముకితని పొందగలడు". అపపడు "దేవ్య ఆ సుశరమ
ఎవర? అతనికి ముకిత ఎలా లభించింది? ఇదంత్క వివరంగా చెపపండి" - అని అంది శ్రీమహా
లక్ష్మి.
మొదటి అధ్యయయమైన్ అరున్ విషాద యోగం నిరంతర పారాయణ వలై కలిగ్ద పుణయం గురించి
తెలిపే సుశరమ కథను పరమేశారడు పారాతీదేవికి ఇలా వివరించార.
ఆయన్ పేరక సుశరమ కనీ అతను మహా క్రూరకృత్కయలు చేసే బ్రాహమణుల ఇంట పుటిట, బొతతగా
వైదిక కరమలు ఆచరించక భ్రష్ణటడైనడు. అతను వయవస్స్యం కోసం ఇతరల పొలాలోై నగలి
దునిన, ఆకలు అముమకంటూ బ్రతక వ్యడు. మదయ మాంస్స్దులు సేవించే వ్యడు. ఒక ర్వజు
ఆకలు సేకరించుకంటూ ఒక ముని వ్యటిక లో తరగుతూ పాము కటుతో మరణించాడు.
అతని కరమ ఫలంగా అనేక న్రక యాతన్లు అనుభవించి తరిగి భూమీమద ఒక ఎదుద గా పుటాటడు.
ద్వనిన ఒక కంటి వ్యడు తన్ వ్యహన్ం కోసం కొననడు. వ్యడిని వీపు మీద మోసూత 7-8 ఏళ్ై

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
12

తరవ్యత ఆ కంటి వ్యడు ఎదుదను ఒక ఎతెలతన్ ప్రదేశం ఎకాడానికి వగంగా తోలుతుండగా


అలుపుతో క్రంద పడి మరణించింది. ఆ ఎదుద మీద జాలిపడి ఒక పుణాయతుమడు ద్వనికి మంచి జన్మ
ప్రాపితంచాలని తన్ పుణయంలో కొంత ధ్యరపోశడు. అది చూస్త్ర మరి కొంత మంది పుణాయతుమలు
కూడా వ్యరి వ్యరి పుణయం లో కొంత భాగం ఆ ఎదుదక ధ్యరపోశర. ఆ గుంపులో ఒక వశయ
కూడా ఉంది. త్కను కూడా అందరిని చూస్త్ర తన్ వృతతని కూడా మరిచి తన్ పుణాయనిన
ధ్యరపోస్త్రంది.
ఇంతలో ఆ ఎదుద ఆతమను యమభటులు యమపురికి తీసుకని పోయార. అకాడ పాప-పుణయ
విచారణాన్ంతరం ఆ వశయ ధ్యరపోస్త్రన్ పుణయం వలై ఆ ఎదుదక మరల ఉతతమ జన్మ లభించి ఒక
ఉతతమ బ్రాహమణ వంశంలో పుటాటడు సుశరమ. ఆ బ్రాహమణునికి ఆ పుణయఫలం వలై పూరాజన్మ
సుముత పోలేదు. కొంత కలం తరవ్యత అతను జాఞనియై ఒక ర్వజున్ ఆ వశయ ఇంటికి వళ్వళడు.
ఆమె చేస్త్రన్ ద్వన్ం గురించి ప్రస్స్తవించగా, ఆమె తన్ దగుర పంజరంలో ఉన్న రామ చిలుకని
చూపించి, అయాయ ఇది ప్రత ర్వజూ ఎదో చదువుతూ ఉంటుంది. ద్వని వలై న అంతఃకరణం
పవిత్రమైంది. ఆ పుణాయనేన నేను ద్వన్ం చేశను, అని చెపిపంది. ఆ చిలుక చదివది ఏమిట్ల
ఆమెకూ తెలియదు. అందుచేత వ్యళ్లైదదరూ ఆ చిలుకనే అడగగా, ఆ చిలుక తన్ పూరా జన్మ
విషయానిన గురత చేసుకని ఇలా చెపిపంది.
"నేను న పూరాజన్మలో ఒక విద్వాంసుడను. నేను విదాతుతక, ఐశారాయనికి చాలా గరా పడి స్స్టి
విద్వాoసులను అవమాన్పరసూత వ్యరిని చూస్త్ర ఈరియ పడే వ్యడిని. ఆ అహంకరం చేత
మరణాన్ంతరం అనేక యోనులోై ఏవగింపు కలిగించే అనేక జన్మలెత్కతను. తరవ్యత మళ్ళళ ఈ
లోకంలో మాన్వ జన్మ ఎత్కతను. కనీ ఆ జన్మలో కూడా ఒక సదుురవును నిందించిన్ందువలై
ఇలా చిలుకనై పుటాటను. ఒక ర్వజు వసవి త్కపానిన భరించలేక సపృహ తపిప కిందపడాాను. ఒక
మహాతుమడైన్ ముని న్నున తన్ చేతలోకి తీసుకని సేద తీరి్ తన్ ఆశ్రమానికి తీసుకని వళ్లై ఒక
పంజరంలో పెటిట న్నున సంరక్షంచాడు. నేను కూడా ఆశ్రమ వ్యత్కవరణానికి బాగా అలవ్యటు
పడాాను. ఆ ఆశ్రమంలో ముని బాలకలందర ర్వజూ శ్రీ మధభగవద్గుత లోని ప్రథమాధ్యయయమైన్
"అరున్ విషాద యోగానిన" నితయం ఆవృతత చేసూత ఉండే వ్యళ్ళళ. అది ర్వజూ విన్డం చేత నకూ
కంఠసాం అయింది. ఇలా ఉండగా దంగతనలు చేసే ఒక బోయవ్యడు న్నున ఆశ్రమం నుంచి

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
13

దంగిలించాడు. వ్యడి దగురనుంచి ఈ వశయ వనిత న్నున కొని ఈ పంజరంలో ఉంచి


పోష్టస్తంది. నేను ప్రత ర్వజూ నక కంఠసాం అయిన్ శ్రీ మధభగవద్గుత ప్రథమాధ్యయయానిన ర్వజూ
పారాయణ చేసుకంటుంటే ఈవిడ నితయం విన్డం తటస్త్రాంచింది. ఆ కరణం చేత ఈమె
అంతఃకరణం శుదిధ అయింది. గీత్క శ్నైకలను నితయం విన్డం చేత ఆమె తన్క తెలీకండానే
పుణయం చేసుకంది. ఆ పుణాయనేన ఆమె సుశరమక ద్వన్ం చేస్త్రంది. అతను కూడా పాప
విముకతడయాయడు” అని ముగించింది.
ఆవిధంగా ఆ ముగుురూ నితయం గీత్కభాయసం చేసూత జాఞనులై ముకితనంద్వర. అందుచేత “ఎవరైత్య
ప్రథమాధ్యయయానిన ర్వజూ శ్రద్వధ భకతలతో పారాయణ చేస్స్తర్వ, ఎవర వింటార్వ వ్యరందరూ
కూడా ఈ భవస్స్గరానిన తరించడంలో ఏ విధమైన్ ఇబబందులనూ అనుభవించర” అని పరమ
శివుడు పారాతీ మాతక శ్రీ మధభగవద్గుత ప్రథమాధ్యయయ మాహాత్కమయనిన వివరించార. (ఇంక
ఉంది...)

ప్రకటన్
ఉభయ రాష్ట్రాలలో రాబోయ న్లలోని ఆధ్యయతమక – జ్యయతష వ్యరతలను ముందుగానే
ప్రచురిసుతంది, “శ్రీ గాయత్రి”. ఖ్చి్తమైన్ వ్యరతలు తెలిసేత మాక ఆధ్యరాలతో తెలియచేయండి.
ఆధ్యయతమక విషయాలు: దేవ్యలయాలలోని విశేష కరయక్రమాలు, పీఠాథి పతుల పరయటన్లు,
వద సభలు, ప్రవచన్ములు-ప్రసంగములు, పుర్వహ్నత సంఘాల వదికలు, భజన్లు-సంగీత
కరయక్రమాలు ఇంక ఇటువంటివమయిన.
జ్యయతష విషయాలు: ఖ్గోళ్సంఘటన్లు, దేశగోచార విషయాలు, జ్యయతష సభలు-
సనమన్ములు, విశావిద్వయలయాలు, జ్యయతష పరిశ్నధనసంసాలు చేపటేట కోరవలు
మొదలగున్వి.
డా. వి.యన్. శస్త్రి, మానేజింగ్ ఎడిటర్చ

12-02-2021 అన్గా మాఘ శుకై పాడయమి శుక్రవ్యరము నుండి 04-05-2021 చైత్ర కృషణ
అషటమి మంగళ్వ్యరము వరక శుక్రమౌఢ్యము.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
14

108 దివయక్షేత్రాల సమాచారం - 9


కిడాంబి సుదరశన్ వణుగోపాలన్ (మొ): 90005 88513
33. తిరుక్కడల్ మలై (మహాబలి పురం): స్థలశయన పెరుమాళ్, నీలమంగై నాచ్చియార్. ఈ
క్షేత్రములో ఇంతకు ముందు ఏడు ఆలయాలు ఉండేవి. ఈ క్షేత్రమును ఏజు (ఏడు) కోవిల్ నగరం
అని పిలిచేవారు. ఈ ఆలయాలనీీ స్ముద్రంలో కొట్టుకు పోయాయి. అనంతరం పలలవ
రాజయిన్ రాజసంహుడు మూడు ఆలయాలు నిర్మంచాడు. అందులో రండు ఆలయాలు
కొట్టుకు పోయాయి. మిగిలిఉనీ ఆలయం కూడా స్ముద్రపు ఆట్టపోట్లకు గుర్ అవుతూ
ఉండేది. ఈ ఆలయం కూడా కొట్టుకు పోతందని భావించ్చ, 14 వ శతాబదంలో విజయ నగర
రాజు పరాంకుశుడు మహాబలిపురం ఊర్లో ప్రస్తుతం ఉనీ ఆలయం నిర్మంచ్చ స్వామిని
ప్రతిష్టఠంచాడు. స్వామి ఇక్కడ తన హస్ుమును హృదయం మీద ఉంచుకొని ఉపదేశ ముద్రతో
దరశనం ఇస్వుడు. పూరా కాలంనాటి శిథి లమైన స్నిీధి ఇపపటికీ స్ముద్ర తీరమున ఉనీది.
స్థల పురాణం: పూరాకాలంలో ఈ ఊరు ఒక్ చ్చట్ుడవి. పుండరీక్ మహర్ి ఇక్కడ తపస్తు
చేస్తకునేవాడు. ఒక్ రోజు ఆయనకు అక్కడ ఉనీ కొలనులో తామర పూవులు క్నపడాాయి.
ఆయనకు ఆ పూవులను క్షీరస్వగరంలో ఉండే శ్రీహర్ పాదాలవదద ఉంచాలని అనిపించ్చ ఒక్
బుట్ు నిండా పూవులు కోస్తకుని తూరుప దికుకగా బయలుదేరుతాడు. కొంత దూరం వెళ్లలన
తరువాత ఆయన దార్కి స్ముద్రం అడాం వస్తుంది. స్ముద్రానిీ ఎండగట్టులని
స్ముద్రంలోనించ్చ నీటిని బయట్కు తోడట్ం మొదలుపెట్టుడు. కొనిీ స్ంవతురాలు రాత్రి పగలు
అదే పనిచేస్వుడు. కానీ స్ముద్రం ఎండదు. ఆయనకు దార్ దొరక్దు. విషణ్ణుడైన మహర్ి
స్వామిని "ఓ పరంధామా! నేనే నీ భకుుడనైతే ఈ స్ముద్రం ఎండిపోయి నాకు దార్
దొరుకుగాక్. నేను నినుీ చేరేవరకు ఈ పూలు వాడి పోకుండా ఉండుగాక్" అని ప్రార్థస్వుడు.
అయన మనస్తు పూర్ుగా భగవంతనిపై లగీమై ఉంది. ఆ స్మయంలో స్వామి ఒక్ వృదధ
బ్రాహమణ్ణని రూపములో వచ్చి మహర్ిని తనకు చాలా ఆక్లిగా ఉనీదని, ఆహారం కావాలని
అడుగుతాడు. స్ముద్రానిీ ఎండగట్ుడమనే అస్వధ్యమైన పనిని ఆపుచేయమంట్టడు. మహర్ి
తన పూల బుట్ును పట్టుకోమని వృదుధడికి ఇచ్చి, తాను క్షీరస్వగరంలో శ్రీహర్ని చూస ఆ పూలు
అయన పాదాల వదద వుంచేంత వరకు విశ్రమించనని చెపిప, వృదుధనికి ఆహారం

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
15

తీసకొనిరావడంకోస్ం వెళతాడు. పుండరీకుడు ఆహారo తీసకొని వచేి లోపల స్వామి ఆ


తామర పుషపములను అలంక్ర్ంచుకొని, మహర్ి అనుకునీ రూపముతో శయనిస్వుడు.
మహర్ి తిర్గి వచ్చి స్వామిని చూస ఆశిరయ పడి, స్వామిని స్థలశయనార్ అని స్ంభోధిస్వుడు.
పూల బుట్ును మోయమని స్వామికి చెపిపనందుకు తనను క్షమించమని, స్వామి పాదాల చెంత
తనకు స్వథనం క్లిపంచమని స్వామిని ప్రార్థస్వుడు. స్నిీధిలో పుండరీక్ మహర్ిని స్వామి వార్
పాదాల దగిిర మనం చూడొచుి. ఈ స్వామిని పూజిస్తు వైకుంఠం లోని శ్రీమహావిష్ణువును
పూజించ్చనట్లలనని భకుుల విశ్వాస్ం.
34. తిరునినఱవూర్: చెన్నీ సంట్రల్ స్తుషన్ నుంచ్చ 35 కి.మీ. లోక్ల్ ట్రయిన్ లో వెళళవచుి.
భక్ువతుల పెరుమాళ్, స్తధావలిల తాయార్. తాయార్ కు ఎన్నీ పెతు తాయ్ (నను గనీ తలిల అని
అరథం) అని మర్ యొక తిరునామo క్లదు. వరుణ్ణడు, స్ముద్రుడు స్వామిని ఆరాధించారు.
ఈ స్నిీధి తిరుమల పెదద జీయర్ వార్ ఆధ్ారయంలో ఉనీది.
స్థల పురాణం: ఒక్స్వర్ లక్ష్మీదేవి ఏదో కారణం వలల కోపం వచ్చి వైకుంఠం వదిలి ఈ ఊర్కి
వచ్చిoది. అందుక్ని ఈ ఊర్కి తిరునినఱవూర్ అని పేరు వచ్చింది. తిరు (లక్ష్మి) నిన్ర (నిలబడిన)
ఊర్ (ఊరు). ఆమె తండ్రి స్ముద్రుడు వచ్చి ఆమె కోపానిీ శ్వంతిoప చేస ఆమెను తిర్గి
పెరుమాళ్ దగిర్కి వెళళమని నచి చెపుతాడు. కానీ ఆమె ఒప్పుకోదు. స్ముద్రుడు శ్రీ మహావిష్ణువు
దగిర్కి వెళ్లల ఆయనను లక్ష్మీదేవి వదదకు రమమని ప్రార్థస్వుడు. స్వామి ఒప్పుకొని ఈ క్షేత్రానికి
వస్వుడు. భకుుడైన స్ముద్రుని ప్రారథన ఆలకించాడు కావున స్వామిని భక్ువతుల పెరుమాళ్
అనాీరు.
ఆళ్వారుల ఒక్ క్షేత్రానిీ స్ందర్శంచ్చనప్పుడు ఆ స్నిీధిలో ఉనీ పెరుమాళళను స్తుతించ్చ, కీర్ుంచ్చ,
మంగళ్వశ్వస్నం చేస వెళ్లలవారు. అవే తదనంతరం నాలాయిర దివయప్రబంధ్ంలోని
పాశురములు అయినవి. తిరుమంగై ఆళ్వార్ ఈ క్షేత్రానిీ స్ందర్శంచ్చనప్పుడు అలా
పాశురములు పాడలేదు. అయన తిరునీరమలై క్షేత్రమును స్తవించ్చ, ఈ క్షేత్రమునకు వస్వురు.
కానీ ఇచిట్ భక్ువతుల పెరుమాళ్ అమమవార్తో మాట్టలడుతూ ఆళ్వారును గమనించరు.
అయన మహాబలిపురం స్థలశయన పెరుమాళ్ ను దర్శంచడానికి బయలుదేర్ వెళతారు.
ఇదంతా గమనించ్చన అమమవారు "ఆళ్వారుచే స్తుతింపపడు అవకాశం మన క్షేత్రానికి
లేక్పోయినదే. మీరు వెళ్లల ఆళ్వార్ ఎక్కడ ఉనాీ తీస్తకునిరండి" అని స్వామిని పంపగా, స్వామి

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
16

స్థలశయన క్షేత్రమునకు విచేిస ఆళ్వారును ఒక్ పాశురం చెపపమని కోరుతాడు. తిరుమంగై


ఆళ్వార్ ఆచటినుండే తిరునినఱవూర్ స్వామిపై ఈ విధ్ంగా ఒక్ పాశురం చెపాురు. "ఈ
విశ్వాన్నంతటిని రక్షంచే స్వామి మహాబలిపురం వచ్చి ననుీ తన మీద ఒక్ పాశురం చెపపమని
అడిగాడు. ఆయనకు భకుులంట్ల ఎంత ప్రేమ." కానీ అమమవారు ఈ ఒక్క పాశురంతో స్ంతృపిు
చెందలేదు. ఎందుక్ంట్ల తిరుమంగై ఆళ్వార్ ప్రతి స్నిీధిలో 10 పాశురములు అనుగ్రహంచారు.
ఆమె స్వామిని మిగతా తొమిమది పాశురములు ఆళ్వార్ వదద చెపిపంచుకుని రమమని
మహాబలిపురం పంపుతంది. ఆ స్మయానికి ఆళ్వార్ మహాబలిపురం వదిలి తిరుక్కణుమంగై
వెళతారు. స్వామి ఆళ్వార్ కోస్ం తిరుక్కణుమంగై వెళతాడు. ఆళ్వార్ స్వామిని చూస
తిరుక్కణుమంగై పెరుమాళ్ మీద పాడిన పది పాశురములలో తిరునినఱవూర్ పెరుమాళళను
కూడా క్లిపి స్తుతిస్వురు.
తన స్ంపదనంతా పోగొట్టుకునీ కుబేరుడు అమమవార్ని ప్రార్థంచ్చ మళ్ళళ తన స్ంపద
పందగలుగుతాడు. భకుులు తమ స్ంపద అభివృదిధ కోస్ం అమమవార్ని వైభవ లక్ష్మిగా
కొలుస్వురు. అమమవారు భకుులకు స్ంపదలను అనుగ్రహస్తుంది అని భకుుల విశ్వాస్ం.
లక్ష్మీపూజ: భకుులు తమ శ్రేయస్తు కోస్ం, తమ స్ంపద అభివృదిధ చెందడంకోస్ం, ఆసు
తగాదాలు తీర్పోవట్ంకోస్ం లక్ష్మీపూజ చేస్వురు. అమమవార్ స్నిీధి ముందు తొమిమది గడులు
క్లిగిన ఒక్ యంత్రం ఉంట్టంది. యంత్రం నమూనాలు ఆలయంలో అముమతారు. దానిని
భకుులు వాళళ ఇంట్లల పూజ గదిలో ఉంచ్చ, ప్రతి గడిలో ఒక్ నాణం ఉంచ్చ తొమిమది రోజులు లక్ష్మి
అష్టుతురం పఠిస్తు పూజ చేస్వురు. పూజ శుక్రవారం మొదలు పెడితే మంచ్చది. పౌరుమితో
కూడిన శుక్రవారం అయితే మరీ మంచ్చది. ప్రతిరోజూ నాణములు మారాిలి. తొమిమది రోజుల
అనంతరం 81 నాణములు, స్తమంగళ్ల కోస్ం తొమిమది తాంబూలములు తీసకొని స్నిీధికి వెళ్లల
అమమవార్కి పూజ చేస మొదటి తాంబూలం అమమవార్కి స్మర్పంచ్చ, మిగతా ఎనిమిది
తాంబూలములు స్తమంగళులకు ఇస్వురు. యంత్రంలో ఉంచ్చన నాణములు స్నిీధి హుండీలో
స్మర్పస్వురు.
ఈ స్నిీధిలో ఆదిశేష్ణడికి వేరుగా ఒక్ ఆలయం ఉనీది. భకుులు కాలస్రప దోష నివృతిు కోస్ం,
రాహు కేత గ్రహముల దాారా వచేి దోషముల నివృతిు కోస్ం, స్త్రీలు తమ మాంగలయం గటిుగా

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
17

ఉండాలని బుధ్వారంనాడు ఆదిశేష్ణడిని పూజిస్వురు. న్యియ దీపారాధ్న చేస, పాయస్ం


నైవేదయంగా స్మర్పస్వురు.
35. తిరువలిలకేణి (ట్రిపిలకేన్): పురాణ కాలంలో ఈ క్షేత్రం పేరు బృందారణయం. ఈ స్నిీధి చెన్నీ
నగరంలో ఉనీది. చెన్నీ సంట్రల్ స్తుషన్ నుంచ్చ 5 కి. మీ. పారథస్వరథి పెరుమాళ్, వేదవలిల
తాయార్. ఒక్ప్పుడు ఈ ప్రాంతం ఒక్ గ్రామంగా
ఉండేది. ఆలయ పుషకర్ణిలో ఉనీ అలిల పూల పేరు
మీద ఈ గ్రామానికి అలిలకేకణి అని పేరు ఏరపడింది.
గరభగృహంలో మూలవిరాట్టుతో పాట్ట రుకిమణి,
బలరాముడు, అనిరుదుధడు, ప్రదుయముీడు, స్వతయకిల
విగ్రహాలు ఉనీవి. ఈ ఒక్క క్షేత్రంలోనే క్ృష్ణుడి
కుట్టంబానికి సంబంధించిన్ విగ్రహాలు చాలావరకు
ఉనీవి. ఈ క్షేత్రములో స్వామి పంచ మూరుులుగా--
పారథస్వరథి, రంగనాథ, నారసంహ, శ్రీ రామచంద్ర,
గజంద్రవరదులుగా-- వేంచేసయునాీడు. రాములవార్ స్నిీధిలో భరత, శత్రుఘ్నీలు కూడా
ఉనాీరు.
భృగు మహర్ి భగవంతడు తన అలులడు కావాలని తపస్తు చేస్వుడు. ఆయనకు పుషకర్ణి లోనే
అలిల పూల మధ్య ఒక్ ఆడ శిశువు దొరుకుతంది. ఆయన ఆ శిశువుకు వేదవలిల అని నామక్రణం
చేస ఆమెను పెంచ్చ పెదదచేస్వుడు. ఆమెకు యుక్ు వయస్తు వచ్చిన తరాాత రంగనాథుడు ఆమెను
పెళ్లల చేస్తకుంట్టడు. వేదవలిల తాయారుకు ఈ ప్రాకారంలోనే వేరే ఆలయం ఉoది.
స్థల పురాణం: స్తమతి అను రాజు వేంక్ట్లశారస్వామిని నువుా అరుునుడికి రథ స్వరథయం
చేసనపుడు ఎలా ఉనాీవో చూడాలనివుంది అని ప్రార్థస్వుడు. స్వామి ఆ రాజును బృందారణయం
వెళళమని ఆదేశిస్వుడు. ఆత్రేయ మహర్ి తాను తపస్తు చేస్తకోవడానికి అనువైన స్థలం
చెపపమని తన ఆచారుయడైన వేదవాయస్ మహర్ిని అడుగగా, ఆయన బృందారణయం వెళ్లల
స్తమతితోపాట్ట తపస్తు చేస్తకోమంట్టడు. వేదవాయస్తడు తన శిష్ణయడికి కుడి చేతిలో శంఖం,
ఎడమ చేయి జ్ఞాన ముద్రలో ఉండే ఒక్ దివయ మంగళ విగ్రహానిీ ఇస్వుడు. ఆ ఎడమ చేయి ఆ
విగ్రహం పాదాలను చూపిస్తు గీతలోని చరమ శ్లలకానిీ గురుు చేస్తుంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
18

స్రాధ్రామన్ పర్తయజయ మా మేక్ం శరణం వ్రజI


అహం తాా స్రా పాపేభోయ మోక్షయిష్యయమి మా శుచఃII
ఆత్రేయ ముని ఆ విగ్రహం తీస్తకుని రాజును క్లుస్వుడు. స్తమతి పారథస్వరథి దివయ
మంగళమూర్ుని చూస తన కోర్క్ తీర్నందుకు చాల స్ంతోషిష్యుడు. ఆత్రేయ మహర్ి ఆ
విగ్రహానిీ ప్రతిషిిస్వుడు. ఈ పెరుమాళ్ తిరునామం వెంక్ట్ క్ృషున్. ఈయనే మూల విరాట్టు.
విశేషం ఏమిట్ంట్ల ఈ మూర్ుకి మీస్వలు ఉంట్టయి. ఏ దివయదేశంలోనూ ఈ విధ్ంగా ఉండదు.
స్తదరశన చక్రం స్వామి ముఖయ
ఆయుధ్ం. కానీ ఇక్కడ పెరుమాళుళ
చక్రం లేకుండా శంఖంతో మాత్రమే
ఉంట్టడు. ఎందుక్ంట్ల భారత
యుదధంలో శ్రీ క్ృష్ణుడు ఆయుధ్ం
పట్ునని చెపాపడు క్దా.
ఉతువమూర్ు తిరుముఖం మీద
ఉండే మచిలు కురుక్షేత్ర యుదధంలో
భీష్ణమడి బాణాల గాయాల వలల
అయినవే.
స్పుఋష్ణలు ఈ స్వామిని
ఆరాధించారు. తాయగరాజ స్వామి,
ముతుస్వామి దీక్షతర్, భారతియార్ స్వామిని విశేషంగా కీర్ుస్తు క్ృతలు, పాట్లు పాడినారు.
స్వామి వివేకానందులవారు, రామానుజం పారథస్వరథి పెరుమాళ్ భకుులు. ఇచట్నే ఆస్తర్
కేశవాచారుయలు గారు పుత్ర కామేషిు యాగము చేస "భగవద్రామానుజులవార్ని" పుత్రులుగా
పందినారు.
ఐదువేల ఏళళ క్రితంనుంచ్చ తిరుపతి, తిరుతుణి, తిరువళ్లలరు నుంచ్చ భకుులు స్ముద్రస్వీనానికై
ఈ ప్రాంతానికి వచేివారట్. (మెరీనా బీచ్ ఇక్కడి నుంచ్చ ఒక్ కి.మీ. మాత్రమే.) పైన్ ఫొట్లలో
శ్రీదేవీ భూదేవి స్మేత పారథస్వరథి పెరుమాళ్ ధ్ర్ంచ్చన వజ్ర కిరీట్ం 25 అకోుబర్2020
విజయదశమినాడు భకుులు స్మర్పంచ్చనది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
19

Dr.Cherukupalli V.L.N.Sarma, Retd. JAO.(APEPDCL)


MA PhD Astrology (USA)
Traditional Astrology Predictions, Astro-Vastu-Muhurta consultancy,
Vedic remedies. He has many Awards and Achievements to his credit
and Life Member in 11 reputed organizations.
Resides at Kakinada. (M): 9441093592
Email: astrosarma9@gmail.com www.astrologyatoz.com

నరాయణీయం

తైతతర్తయ ఉపనిషతుత లో 1.శిక్షావలిై. 2.ఆన్ందవలిై. 3. భృగువలిై.4.నరాయణము అను


నలుగు భాగములు పూరా ప్రతులలో గలవు. ప్రసుతతము లభించుచున్న తైతతర్తయోపనిషతుత
న్ందు శిక్షావలిై, ఆన్ందవలిై, భృగువలిై యను మూడు భాగములు మాత్రమే ప్రకటితమయి
యున్నవి. ఈ కరణముగా గాయత్రీ పాఠక లోకమున్క అలభయమైన్ నలువ భాగమైన్
“నరాయణము” ధ్యరావ్యహ్నకగా న్ందింప పూనుకొననను. ఆస్త్రతకలందరూ ఆస్స్ాదింప
న్భిలష్టంచు చుననను.
శిక్షావలిైకి “స్స్గంహ్నత్క ఉపనిషత్” అని, ఆన్ందవలిైకి, భృగువలిైకి “వ్యరణీ ఉపనిషత్” అని
నమాంతరములు గలవు. ఈ నరాయణోపనిషతుత న్ందు కర్వమప యుకత
మంత్రములుండుటచే "యాజిఞకీ ఉపనిషత్" అనియు, బ్రహమతతా బోధక మంత్రములుండుట చేత
“ఉపనిషత్” అని అన్ారా సంజఞలు గలవు. ఈ నరాయణమున్క “ఖిలకండ” మని కూడా
వయవహారము. శ్రీ నరాయణుని మహ్నమలను నరాయణ పరమేశారనిచే చెపపబడిన్ందున్
నరాయణీయం అని అంటార. ఇందు సుమార 248 అనువ్యకములు కలవు.
ఇందు పాఠ భేదములున్నవని అంటార. ఆంధ్ర పాఠములు 80, ద్రావిడ 64, కరాణటక 74, అందు
2వ పాఠం 80 గాను కొందర భాషయకరల అభిప్రాయం. ఇవి తరచు వైదిక కరమలయందు
చెపపబడుతుంటాయి. వివరంగా వీటిగురించి తెలుసుకంద్వము. కొనిన తెలిస్త్రన్వ. ఉపనిషత్
వ్యకయ మంత్రముల పఠన్ం చే కలుగు వ్యటికి శంత కై ప్రారధన్ మంత్రం: హరిఃఓమ్.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
20

ఓంసహనవవతు |సహనౌభున్కత|సహవీరయంకరవ్యవహై|
త్యజస్త్రానవధీతమసుతమావిదిాషావహై|| ఓంశంతఃశంతఃశంతః||

ఇప్పుడు బ్రహమవిద్వయ ప్రాపిత ఉపవరు శంతకి శిషాయచారయలు మా ఇదదరికీ బ్రహమవిద్వయ స్స్మరాయం


కలిగి ప్రమాదములువలై నైన అనయయము వలైనైన దేాషము లేకండా శంత కలుగు గాక
అని పఠిoపబడుతున్నది.
అంబసయ పారే భువన్సయమధ్యయ నకసయ పృష్ఠఠమహతోమహీ యాన్
శుక్రేణ జ్యయతీగ్oష్ట సమను ప్రవిషట: ప్రజాపతశ్రత గరేభ అంతః.
భావము:- సపతసముద్రముల వలుపల, లోకలోకపరాతము కంటే భూమధయమున్ందున్న
మేరపరాతం కన్న సార్వు పరిభాగమున్ ఉన్నబ్రహమ లోకముకంటే మికిాలి గొపపవ్యడైన్
పరమేశారడు జీవ చైతన్య రూపంగా అంతఃకరణము న్ందు ప్రవశించి ఈ బ్రహామండ
అంతరాభగమున్ విరాట్ రూపుడై ఉననడు. అన్గా అగిన శిరసువగా, సూరయ చంద్రులు
నేత్రములుగా చెవులుగా దికాలు, వదములు వ్యకాగా,పాదములుగా భూమి ఇత్కయది
రూపసంపతతని సరా వ్యయపిగా పరమేశారడు మాయా వశముచే దేహమున్
జీవరపముగానున్న బ్రహామండమున్ విరాడ్రూపుడై ఉననడు అని భావన్.
యస్త్రమనినదగo సంచవి చైత సరాం యస్త్రమనేదవ్య అధివిశేాని ష్ఠదు:,
తదేవభూతంతదుభవయమా ఇదంత దక్షరే పరమె వోయమన్ .
త్క.ఈ సదృశయమాన్ ప్రపంచము మూలకరణమైన్ అవ్యయకృతమందు సృష్టట సమయమున్ందు
సతతను పొందుచున్నది. సంహార కలమున్ందు విగత సతత అవుచున్నది. హ్నరణయగరభ విరాడాది
సమసత దేవతలు ఇందుననర. అన్గా సృష్టట స్త్రాత లయములు 3 ను అవ్యయకృతమున్ందు
కన్బడుచున్నవి అని భావన్. ఇదిగాక గతం ప్రసుతతం జరగబోయది అవ్యయకృత రూపమే
అవుతుంది. అదే ఆకశము వలె ఎందును అంటక పరమాతమ యందుండును. అన్గా
పరమాతమక సంబంధము లేదు. మాయా శకితయ ఈ సృష్టటస్త్రాత సంహారములను చేయుచున్నది.
కనుక పూర్వాకత ప్రవశమును అభాసమాత్రమే కనీ వ్యసతవం కదని భావన్. వోయమన్ అను
విభకిత వయతయయం.చాందసము...సశేషం...

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
21

ఈశారని అనుగ్రహం
నేలబటై మణికంఠ శరమ: 95053 08475
కవయ కంఠ గణపత ముని ఒకస్స్రి అరణాచలం వళ్వైర. వ్యరితోపాటు వ్యరి తముమడు కూడా
వచా్డు. ఆయన్క జఠరాగిన ఎకావ. ఆ పిలాైడు అన్నయాయ ఆకలేస్తంది అంటుననడు. ఆ
ర్వజున్ ఏకదశి తథి. అందుకని ఆయన్ తన్ దగుర ఉన్న డబుబలతో ఒక డజను అరటిపళ్ళళ
కొననర. వ్యడు అవనీన తనేశడు. తనేస్త్ర ఒక గంట గడిచేసరికి మళ్ళళ అతడు అన్నయాయ
ఆకలేస్తంది అననడు. అపుడు గణపత ముని బ్రాహమణుల ఇంటి ముందుక వళ్లై 'భవతీ బిక్షామ్
దేహీ' అంటూ ఎవరైన అన్నం పెడిత్య తముమడికి పెడద్వమని యాచన్ చేసుతననర. ఆ ర్వజు
ఏకదశి. ఎవారూ అన్నం పెటటలేదు. వీడు ఏడుపు. అపుడు ఆయన్ ఒక శ్నైకం చదివ్యర.
బ్రాహమణ గృహంలో ఎవరైన అకస్స్మతుతగా వసేత పెటటడానికి కొదిదగా అన్నం ఉండేటటుైగా
వండాలి."ఆఖ్రికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రలలో అన్నం కూడా లేదన్నమాట! ఒకాడు
కూడా అన్నం పెటటలేదు" అని ఆయన్ అనుకననర.
ఆయన్ ఒక ఇంటి ముందునుంచి వడుతుననర. ఆ ఇంటి అరగుమీద ఒక వృదధ బ్రాహమణుడు
పడుకని ఉననడు. ఆయన్ గభాలున్ లేచి కవయ కంఠ గణపత మునిని పటుటకని అననడు. 'నీవు
బాగా దరికవు. న భారయ క ఒక నియమం ఉంది. అందరూ ఏకదశి వ్రతం చేస్త్ర మరనడు
ఉదయం పారణ చేసేత న భారయ ఏకదశి నడు రాత్రి భోజన్ం చేసుతంది. కనీ భోజన్ం
చేసేముందు ఆవిడక ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైన ఇదదర బ్రాహమణులక భోజన్ం
పెటిటన్ తరవ్యత మాత్రమే తను తంటుంది. ఇవ్యాళ్ తరవణాణమలైలో యాత్రికలు కూడా
దరకలేదు. ఎవారూ దరకలేదు. నువుా ఆకలని తరగుతుననవు. మా ఇంట్లై కి రా! అని
తీసుక వళ్వళడు. ఆ ఇంట్లైని ఇలాైలు స్స్నన్ం చేస్త్ర రండి.భోజన్ం వడిాస్స్తను' అంది.
కవయకంఠ గణపత ముని, ఆయన్ తముమడు గబగబా వళ్లై స్స్నన్ం చేస్త్ర తడిబటటతో వచా్ర.
ఆవిడ మడి బటటలు ఇచి్ంది. అవి కటుటకని భోజననికి కూర్ననర. ఆవిడ షడ్రస్పేతమైన్
భోజన్ం పెటిటంది.
భోజన్ం ఐన్ తరవ్యత ఆవిడ చందన్ం ఇచి్ంది. ఇంటికి ఎవరైన పెదదలు వసేత భోజన్ం
అయాయక చందన్ం పెటాటలి. వ్యర అది చేతులకి రాసుకని లేవ్యలి. అది ఇంటి యజమానే తీసేత

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
22

ద్వనివలన్ ఎంతో గొపప శ్రేయసువను పొందుత్కడు. వ్యళ్ళళ చందన్ం రాసుకననక ఆవిడ


త్కంబూలం ఇచి్ంది.
వీళ్ళళ కడుపునిండా తనేస్స్రేమో కళ్ళళ పడి పోతుననయి. 'అమామ , ఇంక ఎకాడికీ తరగలేం. ఈ
రాత్రికి మీ అరగుమీద పడుకంటామమామ!' అననర. ఆవిడ సరేన్ని తలుపు వసేస్త్రంది.
వీళ్లళదదరూ పడుకని నిద్రపోయార. గాఢ్ నిద్ర పటేటస్త్రంది. వీర నిద్రంచిన్ ఇలుై అరణాచలం లో
అయయంకంటై వీధిలో ఉంది.
మరనడు సూర్వయదయం అవుతుంటే వ్యరికి మెలకవ వచి్ంది. ఇదదరూ నిద్ర లేచార.
'అమమయయ రాత్రి ఈ తలిై కద్వ మన్కి అన్నం పెటిటంది' అనుకని అరగుమీద నుండి లేచి
చూశర. అది వినయకడి గుడి. అకాడ ఇలుై లేదు. వ్యళ్ళళ తెలైబోయి 'రాత్రి మన్ం
షడ్రస్పేతమైన్ భోజనలు తననము. ఇకాడ రతనకింకిణులు ఘలుైఘలుై మంటుంటే ఎవర్వ ఒక
తలిై మన్కి అన్నం పెటిటంది. ఆ తలిై ఇలుై ఏది'అని చూస్స్ర. కలకని కననమా అనుకననర.
పకాకి చూసేత రాత్రి ఆవిడ ఇచి్న్ త్కంబూలాలు ద్రవయంతో కూడా ఆ పకానే ఉననయి. ఇప్పుడు
చెపపండి. ఎవడు ఆరితతో ప్రారాన్ చేస్త్ర, ఎవడు ఆరితతో పూజ చేసుతననడో , వ్యడు న్నర తెరచి
అడగవలస్త్రన్ అవసరం లేకండా, వ్యడి అవసరాలు తీర్డానికి భగవంతుడు వ్యడి వనుక
తరగుతూ ఉంటాడు. వ్యడికి ఈశారని అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ద్వనికి
ప్రకటన్లు అకారేైదు. కబటిట అంత సాచఛమైన్ భకితతో , అమమవ్యరిపటై కృతజఞతతో బ్రతకవ్యడు
ఎవడుననడో వ్యడిని అమమ య కపాడుతూఉంటుంది. ఈ స్త్రాతకి ఎదిగిత్య వ్యడు చింత్కక
పత్కకనిన అమమవ్యరి మెడలో పెటిటన్టుట.
--:oOo:--

వ్యయస్స్లలోని అభిప్రాయాలు రచయతలవ. ఏమనన సంశయాలుంటే వ్యరితోటే నేరగా


సంప్రదించ వచు్. “శ్రీ గాయత్రి” పత్రిక బాధయత వహ్నంచదు. కనీ సపందన్ మాక
తెలియచేయండి. మీ పేర, చిరనమాతో మాక వ్రాస్త్రన్టైయిత్య మీ సపందన్ని పత్రికలో
ప్రచురిస్స్తము. అలాైగ్ద మీ సూచన్లు కూడా పంపవచు్.

డా. వి.యన్.శస్త్రి, మానేజింగ్.ఎడిటర్చ

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
23

యజాయాగాది క్రతవులు - 1
రచన: పీస్పాటి గిర్జ్ఞమనోహర శ్వసీ, 94403 56770

యజాము, దానము, తపస్తు గుఱంచ్చ శ్రీక్ృషు పరమాతమ భగవదీితలో ఈ క్రిందివిధ్ంగా


చెపాపడు.
యజాదానతపః క్రమనతాయజయం కారయమేవతత్ ।
యజ్ఞాదానంతపశ్నివ పావనాని మనీషిణామ్ ॥
అనగా యజాము, దానము, తపస్తు ఎప్పుడూ విడవరాదని, వీటిని ఆచర్ంచుట్ వలన
మనుష్ణయలు పవిత్రులుగాను, పర్శుదుధలుగాను, జ్ఞానులుగాను అవుతనాీరు అని. అందుక్నే
మన పూరీాకులు నితయమూ యజ్ఞాలు, జపాలు, దానాలు చేస్తువుండేవారు.
యజామంట్ల అగిీ స్హాయంతో మంత్రోచాిరణతో విధ్యయక్ుమైన వైదిక్క్రమలు చేయడమే.
“పూరాం అగినని ఉదేదశించి మంత్రానిన ఉచ్రిసేత అగిన రాజుకనేది”. “యజా” అనే పదం ‘యజ్’
అనే ధాతవునుండి వచ్చింది. ‘ఆరాధించు’ లేక్ ‘స్మర్పంచు’ అని దీని అరథం. ‘మననాత్
త్రాయతే ఇతి మంత్రః’ దేనిని మననం చేస్తు రక్షణ చేయగలదో అది మంత్రము. మననమంటే
మనస్వరా జపించడం. ఈ మంత్రాలు నిశశబదంగా జపించ్చనా ఆయా నాడులు అనుకూలంగా
ప్రక్ంపింప చేస్వుయి. ఈ మంత్రాలను శబద రూపంలో బిగిరగా ఉచ్ర్స్తు యజా ప్రక్రియను
నిరాహస్తువుంట్ల, అరణిని మధిస్తు అగిీ ఉదభవించ్చనట్టలగా అనుకునీ ఫలాలను అందజయడమే
గాక్ రక్షణ క్లగజస్వుయి. అమరకోశమునందు యజామునకు యజాః, స్వః, అధ్ారః, యాగః,
స్పుతంతః, మఘః” అని పరాయయ పదాలను స్తచ్చస్తునీది. యజనం యాగ, యజ
దేవపూజ్ఞదౌ (యజించుట్ యాగము).
యజామనగా “దేవతోదేదశయ ద్రవతాయగః యాగః” దేవతలను ఉదేదశించ్చ చేయునది అని కూడా
చెపపబడినది. దేవతాప్రీతిగా నొనరుి అగిీహోత్రకారయము యజామనబడును. అనగా
యజాయాగాదులు దేవతలను స్ంతోషపరుచు క్రియలు. అగిీముఖముగా జరుపు పవిత్రమైన
వైదిక్మైన కారయములు యజా యాగాది క్రతవులు. యజా యాగాదిక్రమలు చేయునపుడు
ఉపయోగించు మంత్రాలు వేదాలోలని స్ంహతలోల వుంట్టయి. అరణి క్రియ(కాషి మధ్నముచేత

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
24

అగిీని పుటిుంచే ప్రక్రియ) దాారా అగిీని పుటిుంచ్చ (ఇది ఈ మధ్యకాలంలో ప్రారంభించ్చన క్రియ),
పూరాం మంత్రానిీ ఉచిర్స్తు అగిీ రాజుకునేది.) ఆ యగిీలో ద్రవయములు, స్మిథలు మొదలైనవి
వ్రేలుి వైదిక్ ప్రక్రియ. ఈ యజాములు చేయుట్చే గృహము పర్స్ర ప్రదేశ్వలు, వాతావరణము
పర్శుదధమవుతాయి.
యజాం - యాగం రండు పరాయయ పదాలే అయిన కొదిదగా తేడా వుంది. నిష్యకమంగా చేస్త వైదిక్
క్రియలు యజాములు. శ్రీక్ృషుపరమాతమ పండ్రండు విధ్ములైన యజ్ఞాలను, భగవదీిత
జ్ఞానయోగము (అధాయయము 4) లో వివర్ంచ్చయునాీడు. అవి 1. దైవయజాము, 2.
బ్రహమయజాము 3. ఇంద్రియ స్ంయమ యజాము, 4. శబాదది విషయ నిగ్రహ యజాము, 5.
మనోనిగ్రహ యజాము, 6. జ్ఞానయజాము, 7. ద్రవయ యజాము, 8. తపోయజాము, 9.
యోగయజాము, 10. స్వాధాయయ జ్ఞానయజాము, 11. ప్రాణాయామ యజాము, 12.
ఆహారనియమ యజాము.
అనిీ యజాములలోకెలాల ‘జ్ఞానయజా’మే శ్రేషిమైనదని భగవానుడు నాలివ అధాయయము, శ్లల.33
లో స్పషుపరచాడు. ఇక్కడ మనము గ్రహంచవలసన విషయమేమంట్ల పైన గీతాచారుయలు
పేర్కకనీ యజాములనీీ అగిీ ముఖముగా జరుపబడునవి గావని తెలియవలెను.
భగవదీితలోనే కాక్ హందూ ధ్రమశ్వస్వీలలో గృహస్తథ ఆచర్ంచవలసనవి పంచ
మహాయజాములు తెలియజయబడినవి. అవి
1. బ్రహమ యజాము: అనగా వేదాధ్యయనము. రామాయణ, భాగవతాదుయదిరంథములను
పఠించడం.
2. దేవ యజాము: అనగా ఆజయము, లాజలు (పేలాలు) వంటి ద్రవయములతో హోమం
జర్పించుట్.
3. పితృ యజాము: అనగా శ్రాదధము, తరపణములు మొదలైన కారయక్రమాలు జర్పి పూరీాకులను
స్ంతృపిు పరుచుట్.
4. భూత యజాము: అనగా స్క్ల భూతములు అనగా ప్రాణ్ణల యెడల దయతో ఉండవలెను.
5. నృయజాము: నృయజామనగా అతిథులను స్తకర్ంచడం.
పైన పేర్కకనీ యజాములలో దేవ యజాము, పితృ యజాములు మాత్రము అగిీ ముఖముగా
జరుపబడునవి అని తెలియవలెను.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
25

ఇక్ యాగాలంటె శ్రౌత, పశుస్ంబంధ్మైన యాగములు. పురోడాశంతో, కోర్క్లతో చేస్త


యాగాలను క్రతవులను ‘ఇషిుయాగాలు’ అని అంట్టరు. ఉదాహరణకు దశరథుడు చేసన
పుత్రకామేష్టటయాగం.
యజాఞనికి-హోమానికిభేదము:
యాగానికి, హోమానికి (హవనమునకు) తేడా ఉంది. యాగంలో ఆహుతి ఇచేిది అధ్ారుయడు;
మంత్రాలిీ పఠించేది హోత. మంత్రాంతంలో ఉచిర్ంచబడే వౌషట్ శబదమే వషట్టకరం. ఈ
వషట్టకరోచిరణకాలంలోనే అధ్ారుయడు అగిీలో ఆహుతలిీ వ్రేలుస్వుడు. ఈ క్రమంతో కూడినది
యాగం.
హోమరీతి యాగ విధానానిక్ంట్లకూడా స్ంక్షపుంగా వుంట్టంది. దీనికి హోతతో పనిలేదు.
అధ్ారుయడు అగిీ పారాశాన్ ఆస్త్రనుడై, తనే యజురమంత్రాలిీ చదువుతాడు. మత్రాంతమున స్వాహా
శబాదనిీ ఉచిర్స్వుడు. ఇదే స్వాహాకారం. ఇది ఉచిర్స్తునీప్పుడు ఆహుతిని వేస్వుడు. ఇది హోమ
క్రమము.
శ్రీమతుయ మహాపురాణంలో కాతాయయన శ్రౌత స్తత్రాలను క్రోడీక్ర్స్తు యాగ హోమాలకు గల
భేదానిీ ఈ విధ్ంగా తెలియజశడు. స్త.5 “యజతి జుహోతీనాం కో విశేషః” అనగా
యాగానికి హవనము(హోమము) నకు భేదము ఏమిటి? స్త6. “తిషిదోదమా వషట్టకర
ప్రదానా యాజ్ఞయపురోను వాకాయవంతో యజతయః” స్త7. “ఉపవిషుహోమాః స్వాహాకార
ప్రదానా జుయోతయః.” అనగా నిలుచుండియే హోమము చేయుట్యు, అగిీకి హవిస్తును
అందించునపుడు ‘వషట్’ అను శబదమును ఉచిర్ంచవలయు ననియు ఈ ‘వషట్’ ఉచాిరణ
ముందు ‘యాజ్ఞయ-పురోఽనువాకాయ’ అను మంత్రములను కూడా పఠించవలసనవియు అగు
అగిీకారయములను యాగములు అందురు. కూరుిండియే హవిరాదనము చేయవలసననియు
దేవతోదేదశక్ మంత్రమునకు చ్చవరన ‘స్వాహా’ అను శబదమును ఉచిర్ంచవలసనవియు అగు
హోమములు లేక్ హవనములు.”
ఈ యజఞము(యాగము), హవనము(హోమము) క్రతవుల తంతలోను వయతాయస్ములునాీ
వాడుక్లో వీట్నినటిని హోమములని పిలుస్తునాీరు.
(యజ్ఞాయాగాలు గుఱంచ్చ యజామనీ, హోమమనీ వయతాయస్ము వివర్ంచబడినది.
యజాయాగాది ప్రక్రియలనీీ కూడా అగిీకారయముతోనే జరపబడునని కూడా తెలపబడినది.)

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
26

దేవతలను యజ్ఞాలే స్ంతృపిు పరచగలవు. మన జీవితాలను మెరుగు చెయాయలంటె యజ్ఞాలు


దాారా వార్ని స్ంతృపిు పరచాలి. వారు మనను అనుగ్రహంచ్చ కోర్న ఫలాలను అందజస్వురు.
వరాిలు అనుగ్రహస్వురు. ఈ విధ్మైన అనోయనయ స్ంబంధ్ంచే లోక్ శ్రేయస్తు క్లుగుతంది. ఈ
విషయమే శ్రీక్ృషుభగవానుడు ఇలా అనాీడు. “యజ్ఞాలను చేస్తువుండు వాటివలల క్లిగే
ఫలితాలతో స్తఖంగా వుండు. యజ్ఞానిీ కామధేనువుగా భావించు”. దానినే గీతలో ఈ
విధ్ంగా వివర్ంచాడు.
“ స్హయజ్ఞా ప్రజ్ఞసృషాటా పురోవాచ ప్రజ్ఞపతిః
అనేన ప్రస్విషయధామేషవోఽ సుిషుకామధ్యక్।
దేవాన్ భావయతానేన తేదేవా భావయనుువః ।
పరస్పరం భావయంతః శ్రేయఃపర మవాపుయథ॥
అనగా ‘యజ్ఞాల వలల దేవతలను స్ంతషిుపరచు, దేవతలు వరాిలు మొదలైన వాటితో నినుీ
స్ంతష్ణుని చేయనీ ఈ విధ్ంగా స్హాయపడుతూ అందరూ వర్ధలులదుర గాక్’.
దేవతలను పటిషిం చేయడానికి మనం యజ్ఞాలు చేయాలి. యజామనగానే దేవతలకు
హోమములో న్యియ, స్మిథలు, హవిస్తు, పండుల, పాయస్ము మొదలైన పదారథములు
ఆహుతలుగా ఇచుిట్. యజాంలో మనమిచేి హవిస్తు వార్కి ఆహారం. అగిీకి ఆహుతి
చేస్తవాటిని మనస్వరా దేవతలకు స్మర్పంచాలి. అందువలనే ద్రవాయనిీ స్మర్పంచేట్ప్పుడు “న
మమ” (“నాదికాదు”) అంట్టము. దేవతలకు ఆహారము అగిీ దాారా, మనం చెపేప మంత్రాలు
దాారా అందుతంది.
యజ్ఞాలలో పఠించే మంత్రాలు వివిధ్ దేవతలకు వరవరగా వుంట్టయి. ఒకొకక్క దేవతకు
స్ంబంధించ్చన మంత్రానిీ పఠించ్చనప్పుడు ఆ దేవత ప్రతయక్షమవుతాడు. ఆధాయతిమక్ంగా ఉనీతి
చెందిన మహాతమలు వాళళను చూడగలుగుతారు. క్ంటికి క్నబడక్ పోయినా, వార్ ఉనికి
స్పషుంగా తెలుస్తుంది.
పూరాము రాజులు ఈ యజాయాగాదులను ధ్రమకారాయలక్ంటె తమ రాజయ విస్ురణకు
ఉపయోగించుకునాీరు. అవి రాజస్తయ యాగము, అశామేధ్యాగము మొదలైనవి.
రాజస్తయయాగమున తమ పర్సరముల రాజులందర్ని యజాములకు ఆహాానించ్చ,
క్పపమును తీస్తకొని రమమనమన్డివారు. క్పపము క్ట్ుని యెడల నిష్యకరణంగా దాడిచేస,

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
27

ఓడించ్చ తమ అధీనములోనికి తెచుికొన్డివారు. ప్రతాపులైన రాజులు తరచు యజాములు


చేయుట్కు ఇవే కారణములు. ఈ యజాములు రాజుల కోరకలను ఎట్టల తీరుిచుండినవో
ఐతరేయ బ్రాహమణమున వర్ుంపబడిన వాక్యము వలన తెలియనగును. వీని పర్ణామముగ
యజాములు చేయువారును, దానములు తీస్తకొనువారును ఎకుకవైర్. మొదట్ యజాములు
స్వమ్రాజయకాంక్షతో ఒనరిబడినవి. క్రమముగా జీవనుమకిుకి, శత్రునాశము, పుత్రకామేషిు,
వరుణయషిు, రోగనాశ్వదిక్ములు ఎన్ీనోీ యజాములు బయలుదేరను. బ్రాహమణగ్రంథములు
రచ్చంపబడినప్పుడు యజాముల మహతాము పెచుిపెర్గినది.
దకిిణ: యజాము నిరార్ుంచ్చన పురోహతలకు ఇచేి దక్షణ గుఱంచ్చ ‘శతపథ బ్రాహమణము’లో
వ్రాయబడెను. బంగారము, వెండి, నగలు, గుఱ్ఱములు బండుల, ఆవులు, దాస్దాస్త్రజనము,
భూమి, ఇండుల, ఏనుగులు గుఱంచ్చ చెపపబడినది. యజాములలో స్తవరుదానము ఉతుమమని
తలచబడెను. వెండి దానము నిషేధింపబడెను. బ్రాహమణములలో దీనికి ఒక్ విచ్చత్రమగు
కారణము చెపపబడినది.
“దేవతలు అగిీకి ఒపపజెపిపన ధ్నమును మరల అడుగగా (తిర్గి అడిగింది ఎవరని నిర్దషుంగా
చెపపలేదు) అతడు ఏడెిను. అతని క్నీీరు వెండిగా మార్నది. ఈ కారణమువలననే, ఒక్వేళ
ఎవరైన వెండిని దక్షణగా ఒస్ంగిన వార్ యింట్ క్నీీరు తపపదు”.
పశుబలి: పశుబలి వేదకాలమునక్నీ మికికలి ప్రాచీన కాలమున జరపబడుచుండెనని
మహాభారతము తెలుపు చునీది. “మొదట దేవతలక మనుష్ణయని బలిగా ఒసంగబడెను”.
అనేక్ విదాాంస్తలు, జ్ఞానులు యజాక్రమలలో చేస్త పశువధ్, మాంస్ము ఆహుతిగ వ్రేలుిట్
దోషకారయములని పూరాకాలము నుండి వయక్ుపరుస్తు వచాిరు. కాని కొందరు హఠవాదులు
ఈ కారయము స్వగించెడివారు.
యజురేాదంలో ప్రాణి హంస్ మంచ్చది కాదని చెపపబడింది. బలులు నిషిదధమని శతపథ
బ్రాహమణంలో ఉంది. శతపథ బ్రాహమణమున యజాములో పశుబలి గుర్ంచ్చ ఒక్ అదుభతమైన
వాక్యము ఇట్టలనీది.
“మొదట్ దేవతలక మనుష్ణయని బలిగా ఒస్ంగబడెను. అతనిని బలిగా ఇచ్చినపుడు
యజాతతాము వానినుండి వెడలి గుఱ్ఱములో ప్రవేశించెను. అప్పుడు వారు గుఱ్ఱమును
బలిఇచాిరు. అప్పుడు యజాతతాము గుఱ్ఱమునుండి వెడలి ఎదుదలో ప్రవేశించ్చనది. అపుడు వారు

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
28

ఎదుదను బలి ఇచాిరు. దానినుండి యజాతతాము బయట్కు వచ్చి గొఱ్ఱఱలో చేరను. అపుడు
గొఱ్ఱఱను బలినివాగ దానినుండి యజాతతాము బయట్కు వెడలి మేక్లో జొచెిను. అపుడు మేక్ను
బలి ఇవాగా యజాతతాము వెడలి పుడమిలో చేరను. అపుడు వారు భూమిని త్రవిా ఆ
యజాతతామును వర్ మర్యు యవలతో గావించ్చర్. ఏ మనుష్ణయనకు ఈ క్థ తెలియునో
వానికి బియయము మొదలైన ద్రవాయలను ఒస్ంగుట్లో పై చెపిపన పశువులను బలియిచుిట్ వలన
క్లుగు ఫలమే క్లుగునని తెలియును.”
ఈ మధ్యకాలంలోను యజాములో పశువును వయతిరేకించ్చనవారు వునాీరు. ‘ధ్ార’ అనే
ధాతవుకు హంస్ అని అరథము. అధ్రా అంటె హంస్లేనిది. యజాంలో పశువధ్ అస్ంగతమని
మహర్ి దయానంద స్రస్ాతి యజాములో కాని ఇతరత్రా కాని పశుహంస్ అవైదిక్ము
అనాీరు. శ్రీరామానుజ్ఞచారుయలు అస్లు యజామును నిరాక్ర్ంచెను. శ్రీమధాాచారుయలు
పశువుకు బదులు పశువు ఆకారంతో ఏదైనా పిండితో తయారుచేస ఆ కారయమును పూర్ు
చేయవచుినని చెపెపను.
యజాపర్పాటిని వర్ుంచు స్తత్రములు యజురేాదముననేక్లవు. యజాములకు
మూలస్ుంభమైన యజురేాద స్తత్ర స్ంస్కరణమును జనకుని ఆస్వథన విదాాంస్తడైన
యాజావలకయ వాజస్నేయుడు ఒనరిను. క్నుక్ అది అతని పేరన ‘శుక్లయజురేాద వాజస్నేయ
స్ంహత’ అని అనబడుచునీది. ఈ యాజావలుకయడు జనకుని స్భలో ముఖయ పురోహతడుగా
ఉండెను. అతను తలపెటిున స్ంస్కరణ అతని జీవితకాలము పూర్ుగాక్ అస్ంపూరుముగానే
వుండెను. తరువాత అనేకులు ప్రయతిీంచ్చ పూర్ుచేయలేక్పోయిర్.
యజాములలో రకాలు:
శ్రౌత స్తత్రములలో రండు విధ్ముల యజాములు వర్ుంచబడినవి. ఒక్ట్వది హవిరయజాము-
దానిలో బియయము, పాలు, నేయి, మాస్వందికలు(నిరోధింపబడినవి) అర్యమీయబడును.
రండవది సోమయజాము- దీనిలో సోమరస్ము అర్యముగా ఇవాబడును.
హవిరయజాములు: 1. అగాీయదానము 2. అగిీహోత్రము 3. ధ్రమపూరుమాశ, 4. అగ్రయణము 5.
చాతరామస్యలు 6. విరుధ్ పశుబధ్ీము 7. సౌత్రామణి అనునవి.
సోమయజాములు: 1. అగిీష్టుమము 2. అతయగిీష్టుమము 3. ఉక్థయ 4. ష్టడసన 5.
వాజపేయము 6. అతిరాత్రము 7. ఆపోురాయమములు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
29

హవిరయజాములు స్వమరాుగిీ, ఔపాస్నాగిీ యందు జయబడునవి. ఇవి సోమరహతములు.


సోమయజాములు-ఇవి శ్రౌతాగిీ యందు చేయబడు రండు స్ంస్థలు. ఈ యజాములు
నితయములుగ జెపపబడినవి.
పైన తెలిపిన హవిరయజాములు కాక్, పాక్ యజాముల గుఱంచ్చ కూడా తెలపబడినవి.
పాక్యజాములు స్వమరాుగిీ యందు జయబడునవి.
పాక్ యజ్ఞాలు - ఇవి మళ్ళళ ఏడు విధాలు ఔపాస్న, స్వథలీపాక్ము, వైశాదేవము, అషుమము,
మాస్ శ్రాదధము, స్రపబలి, ఈశ్వన బలి.
అభ్యయదయక్ యజాములు పెకుక గలవు. అశామేధ్యాగము, రాజస్తయము, పౌండరీక్ము,
బృహస్పతి స్వము, చైనము, మొదలైనవి. శ్రౌతాగిీ యందు వ్రేలెిడు యజా భేదములు
(సోమస్ంస్థలు) అగిీష్టుమము, అతయగిీష్టుమము, ఉక్త్యము, ష్టడశి,
అతిరాత్రము.అపోురాయమము, వాజపేయము.
పూరామీమాంస్లో యజాముల గుఱంచ్చ ఎకుకవగా ప్రస్వువింవబడినవి. వానిలో మూడు
పదధతలు వివర్ంచబడినవి. పవిత్రాగిీని స్వథపించుట్, హవమొనరుిట్, సోమరస్మును
సదధమొనరుిట్ మొదలగునవి.
పూరామీమాంస్లో గొపపయజాములలో కారయక్రులు పదిహేడుగురు వుండవలెనని ఒక్
యజమాని, పదహారుగురు పురోహతలు వుందురని చెపపబడినది. అయినను కొదిద
కారయములలో నలుగురు బ్రాహమణ్ణలు మాత్రమే చాలునని చెపపబడినది.
గొపపయజాములు వస్ంతఋతవున జరపబడుచుండెను అను విషయమును ఐతరేయ
బ్రాహమణమున స్పషుమొనరిబడి యునీది.
యజఞం చేసే విధ్యన్ము: యజా ప్రాధానయమైన యజురేాదంలో యజా నిరాహణ గుఱంచ్చ
వివర్ంచబడింది. యజామునకు ప్రధానమైనవాడు యజమానుడు అనగా యజామును
నిరాహంచువాడు. ఇతను కాక్ నలుగురు * ఋతిాకుకలు (ఋతిాకుక అంటె నిరాచనం దిగువున
ఇవాబడినది) లేక్ పురోహతలు అవస్రము. వారు
1. హోత:- నిరీుత స్మయమునకు నిరీుతమైన దేవతను ఆహాానించ్చ ఆ దేవతను
ఋగేాదంలోని స్తుతలు(ఋకుకలు) తో స్తుతిస్వుడు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
30

2. అధ్ారుయడు:- యజాంలో యజురేాదానిీ అనిషిుంచేవానికి ‘అధ్ారుయడు’ అని పేరు. ఇతడు


యజ్ఞానుష్యినికి అవస్రమైన యజుస్తులను (యజురేాదములోని మంత్ర భాగములను)
పఠిస్వుడు.
3. ఉదాిత:- ఇతను స్మయానుక్రణముగా స్వమవేదమునుండి మంత్రములను ఉచి
స్ారముతో గానం చేస్వుడు.
4. బ్రహమ:- యజా నిరాహణ లోప రహతముగా పూర్ుగా స్ర్యైన పదధతిలో జర్గేట్ట్టల
చేస్తవాడు. అధ్రా వేద మంత్రాలను పఠిస్వుడు. యజానిరాహణలో అతుయనీత స్వథనము.
ఇంకొక్రు " అగీీతు"-బ్రహమకు స్హకార్. వీరు కాక్ స్దస్తయలు అనగా యజామును చూచుట్కు
వచ్చినవారు అని అరథము. అయినను నిరాహణ, పరయవేక్షణలో స్హాయమునందించుచు,
గమనించుచు, దోషములు గుర్ుంచ్చ, స్వర్ంపజయుట్ వార్ విధి.
యజా కాండకు స్ంబంధించ్చన స్తత్రములు :
1. హోత్రు గుర్ంచ్చ అశాలాయన, స్వంఖ్యయయన స్తత్రములలో చెపపబడినది.
2. అధ్ారుయని గుర్ంచ్చ బౌదాధయన స్తత్రములో చెపపబడినది.
3. ఔదాిత్రు గుర్ంచ్చ లాట్టయన, వ్రీహాయయన స్తత్రములలో చెపపబడినది.
యజాంలో ఒక్టి గాని అంతక్ంట్ల ఎకుకవ గాని హోమాగుీలు ఉంట్టయి. ఆ అగిీలో న్యియ,
పురోడాశం, పాలు, ధానయం వంటి అనేక్ స్ంభారాలు పోస్తుంట్టరు. యజ్ఞాలు కొదిద
నిముష్యలనుండి అనేక్ స్ంవతురాలవరకూ జరుగవచుిను.
యజాము నిరాహంచ్చన వయకిుకి స్మాజంలో అతయనీతమైన గౌరవం లభిస్తుంది. సోయమాజి,
దీక్షతలు, చయనులు, వాజపేయయాజి, మహావ్రతయాజి అని వివిధ్ములైన బిరుదలతో
పిలుస్వురు.
* అగిీయధేయం పాక్యజ్ఞానగిీష్టుమాదికాన్ మఖ్యన్
యః క్రోతి వృతు యస్య స్ తస్యర్ుిగిహోచయతే (మనుస్మృతి)
అగాీయధేయం, అషుక్ం మొదలైన పాక్యజ్ఞాలను, అగినష్టుమాదిక్రతవులను ఇతరుల కోర్క్పై
చేస్త వానిని ‘ఋతిాక్’ అని అంట్టరు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
31

శివకటాక్షమునందిన్ జాఞని
(తండి మహరిి)
భువనేశారి మారేపలిై:95502 41921

ఓం స్త్రారః స్స్ాణుః ప్రభుర్తభమః ప్రవర్వ వరదో వరః


సరాాత్కమ సరావిఖాయత సవరా సవరాకర్వ భవః
చాంచలయం లేనివ్యడు, గృహ సతంభము వలె సరాాశ్రయుడు, ఉతృషటమైన్ ఉనికి కలవ్యడు,
సంహారకడు, భోగమోక్షములను కోరవ్యరిచేత కోరబడువ్యడు, లేక శ్రేష్ణఠడు, కోరిన్ కోరికల
నసంగువ్యడు. సమసతమును ఆఛ్చ్దించి యుండువ్యడు, సమసత ప్రాణుల
అంతరాతమయైన్వ్యడు జీవ రూపమున్ అంతటా
వ్యయపించిన్ వ్యడు, అనినప్రదేశము లందును, అనిన
కలములందును, అనిన ప్రాణులందును ప్రస్త్రదధమైన్వ్యడు,
వ్యయపకడు, సరామును చేయువ్యడు, లేక విశాకరత,
సమసతమున్క సృష్టట నిలయములను చేయువ్యడు, ఇటుై
భకితతో భగవ్యనున్దుట నిలిచి ఆజఞను బడస్త్ర
మతమంతులలో శ్రేష్ణఠడు యజఞపత, విభుడు భగవ్యనుని
సహస్రనమములతో సుతతంచిన్వ్యర తండి మహరిి.
ఈ సహస్రనమములతో పరమేశారని సుతతంచున్డల సాయముగా పరమాతమయగు
శంకరని పొందుదుర. ఈ స్తత్రం పరమ పావన్ము పుణయద్వయకము, నిరంతర
పాపనశన్ం, యోగము, మోక్షము, సారుము, సంతోషము మాత్రమే కక సమసతము
ఒసంగును. భకతడీ స్తత్రమును శివసనినధియందు ఒక సంవతవర కలము ప్రయతన
పూరాకముగా పఠించిన్ ఎడల మన్నవ్యంఛితమును పొందును. పరమ రహసయమైన్ ఈ
స్తత్రం బ్రహమ హృదుతమై యున్నది. ఈ స్తత్రమును బ్రహమ ఇంద్రున్క, ఇంద్రుడు
మృతుయవున్కను ఉపదేశించిరి. వైవసాత మనువు సమాధి నిష్ణఠడు, జాఞనియున్గు
నరాయణుడను ఒక స్స్ధయ దేవతక ఈ స్తత్రం నుపదేశించెను. ఎప్పుడును ధరమచుయత ఎరగని

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
32

నరాయణుడను స్స్ధయ దేవత యమున్కీ సతవమునుపదేశించెను. మృతుయవు ఏకదశ రద్రులకీ


స్తత్రమును ఉపదేశింపగా ఏకదశ రద్రులు తండికి ద్గనినుపదేశించిరి. తండి
మహాతపమొన్రించి బ్రహమ లోకమున్ ద్గనిని బడసెను.
తండిమహరిి విరచిత శివుని సహస్రనమ స్తత్రము మహాభారతం (అనుశశన్ పరాం)
కథన్ంలో, యుధిషటరడు భీష్ణమ ని శివునిపేరైచెపపమనికోరాడు. కనీ భీష్ణమడు తన్ అజాఞన్ం
ఒప్పుకొని, కృష్ణణ ని అడగమని యుధిషటరన్క చెపాతడు. కృష్ణణడు, శివుని యొకా 1,008 పేరై
యుధిషటర న్క వివరించిన్టుై ఉంది. విష్ణణ సహస్రనమములు కూడా అదే అధ్యయయం న్ందు
రావడం సంభవిసుతంది. ఇది మన్క శివకశవ అభేద్వనిన తెలియచేసుతంది.
పూరాం తండి యను ఒక బ్రాహమణుడు ఉండెను. అతడు బ్రహమ చరయ నిషఠతో సకల
వదశసిములను చదివి యోగ మెరిగి జాఞనియై మహరిియై ప్రఖాయత గాంచెను. అతడు పదివల
సంవతవరములు ఏకగ్ర చితుతడై సమాధి స్త్రాత నుండి పరమశివుని ఆరాధించెను. అంత అతని
ఆంతర దృష్టటకి పరమేశారడు కన్రాగా అతడు శివుని ఇటుై ధ్యయనించెను. "ఓ పరమేశారా!
స్స్ంఖ్యవిదులు, యోగీశారలు ఎవాని ఎలైప్పుడూ పరడని ప్రసుతతంచి, ప్రధ్యనుడని భావించి,
పురష్ణడని పూజించి, అధిషాటత అని అరి్ంచి, ఈశారడని ఎనిన, ఉతపతత వినశ హేతు
భూతుడని ఊహ్నంతుర్వ ఆతడే నీవు. దేవ్యసుర మహరిలలో నినున మించిన్ వ్యడు లేడు. నీ
వజుడవు. అనదినిధనుడవు, విభుడవు, ఈశనుడవు, అతయన్తసుఖివి, అన్ఘుడవు, అటిట నినున
నే న్మితభకిత యుకిత శరణుచొచె్దను."
ఇటుై నిరమలంగా ధ్యయనించిన్ తండి మహరిి కి శివుడు ప్రతయక్షమయ్యయను. మహోగ్ర తప
సవంపనునడగు తండి ఈశారని పద కమలములపై వ్రాలి శ్రద్వదభయభకిత యుతుడై "ఓ సరేాశారా!
నీవు పవిత్రులలో పవిత్రుడవు. దేవ్య! నీవు బుదిధమంతులలో బుదిధమంతుడవు. త్యజ్యనిధివి.
ఉతతమ తపోరూపుడవు. విశావసు, హ్నరణాయక్ష పురహూత్కదులక నితయ న్మస్స్ారారుడవు.
శుభ ప్రదుడవు. జన్న్ మరణ ప్రవ్యహము నుండి తపిపంచుకొన్ యతులు నీ పాదములను
నవను బటిట తరించి కృతకృతుయలై మోక్ష మందుదుర. బ్రహేమంద్రాదులు, విషాణాది విశేా దేవతలు,
మహరిలే నిన్నరగజాలరన్న న వంటి వ్యనికి ఏమి తెలియును?
సమసతము నీ నుండి వచి్ సమసతము నీ యందే ప్రతష్టఠతమై వున్నది. నీవు కలమను పేరి
వ్యడవు; పురష్ణడ వన్బడుట నీవ. బ్రహమ మన్గా నీవ. ఆధిపౌరష, ఆధ్యయతమ, ఆదిభూత,

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
33

ఆదిదైవతములు నీ తనువులని దేవతలు, మహరిలు మాత్రమెరగుదుర. ఆదిలోక,


ఆదివిజాఞన్, ఆది యజఞములు నీవ. సారు మోక్షములు నీవ. కమక్రోధములు నీవ. సతా
రజసతమములు నీవ. ఊరదాధోభాగములు నీవ. బ్రహమ విష్ణణ మహేశారలు నీవ. సాందేంద్ర
యమ వరణాదులు, సూరయ చంద్రమసులు, ధ్యతవిధ్యతలు అందర నీవ. పంచభూతములు,
బుదిధమత స్త్రాతులు, సత్కయసతయములు, భావ్యభావములు నీవ.
ఇంద్రయంద్రయారాములు నీవ. నీవ పరబ్రహమవు, నీవ పరమపదవు. నిత్కయన్ందుడవు,
నిత్కయన్ందద్వయివి నీవ. సరాాతమవు నీవు. సరా దరిశవి నీవు. సరాగుడవు నీవు. సరా విజుఞడవు
నీవు. దేహకరతవు నీవు. దేహభరతవు నీవు. దేహ్నవి నీవు. దేహభుకావు నీవు. ప్రాణకరత, ప్రాణభరత,
ప్రాణి, ప్రాణదుడు, ప్రాణిగత సరాము నీవ. ఆతమ విజుఞలై ధ్యయన్పరలైన్ భకతలకధ్యయతమ గతవి
నీవ. సకల భూతములక నీవు శుభాశుభగత ప్రదుడవు. నీవ జంతువులక జన్న్మరణములు
కలిగించుచు, మహరిలక స్త్రదిధప్రదుడవై, యోగుల కపవరు ద్వతవై ఆతమవతతలక కైవలయ
మొసగువ్యడవై యుననవు. భకిత యోగమున్ నినున తెలియువ్యరలక నినున నీవు
తెలుపుకొనుచుననవు.
దేవ్యధిదేవ్య! నినున తెలిస్త్రకొన్నవ్యరికి జన్న్ మరణములు కలుగవు. నినున తెలిస్త్రకొన్న నిక
తెలిస్త్రకొన్ వలస్త్రన్దే యుండదు. నీ లాభమును కన్న పండితుడు ఏ లాభమును కోరడు.
సూక్ష్మమగు పరమగతవి నీవు. నినున పొందిన్ అక్షయము, అవయయమున్గు లాభమగును.
స్స్ంఖ్యయలు, గుణ తతతాజుఞలు, సూక్ష్మజుఞలు నినున తెలిస్త్రకొనియ బంధ విముకతలగుచుననర.
వదవిదులు వద్వంత ప్రతష్టఠతుడవగు వదుయనిగా నిన్నరంగుదుర. ప్రాణాయామపరాయణులు
ఓంకర రథము న్కిా నినున పొందుదుర. దేవయానులక ద్వారమగునదితుయడవు నీవ.
పితృయాన్ము చేయువ్యరికి ద్వారమగు చంద్రుడవు నీవ. దికాలు నీవు. యుగములు నీవు.
అయన్ములు నీవు. మునున ప్రజాపత నిన్నరిధంచి కృత్కరాడయ్యయను.
బహాృచులు తతతా కరమమున్ ఋకాలచే నినేన యనుశస్త్రంతుర. అధారయలధారములయందు
నినేన యజురమయునిగను త్రిధ్యవదుయనిగను న్ంచి హోమ మొన్రతర. శుదధబుదుదలగు
స్స్మగులు స్స్మములచే నినేన గాన్ మొన్రతర. అధరాణులగు విప్రులు నినేన ఋతముగను,
సతయముగను, పరబ్రహమముగను కీరితంతుర. రేయింబవళ్ళై శ్రోత్రనేత్రములుగా, పక్షమాసములు
శిర్వభుజములుగా, ఋతువులే వీరయముగా, మాఘ మాసమే ధైరయముగా, వతవరములే

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
34

గుహూయరపాదములుగా కల రూపుడవు, మృతుయ యమ హుత్కశన్రూపుడవుగా


నున్నవ్యడవు నీవ. సూరయ చంద్రమసులు, న్క్షత్రగ్రహములు, సపతరిలు, పదునలుగు
లోకములు, సతుత, అసతుత, అషటప్రకృతులక పరమైన్ది నీ భాగమే. ఇదియ పరము, బ్రహమము,
పరమపదము, పరమాకషట, పరమకళ్, పరమస్త్రదిధ, పరమగత, పరమశంత, పరమ నిరాృత,
తుష్టట, స్త్రదిధ, శ్రుత, సమృత, భకతలకవయయ ప్రాపితవి, ఆధ్యయతమగతవి నీవ. జన్మమృతుయజరాహీనులు
కగోర విరాగధనులక గతవి నీవ" అని నుతంచెను.
ఈ విధముగా నుతంచిన్ తండి మహరిి భకితకి మెచి్ శివుడు "వత్కవ! నీవు అక్షయుడవు,
అవయయుడవు, దుఃఖ్రహ్నతుడవు అగుదువు గాక! నీవు త్యజశశలివై, కీరితయుతుడవై, జాఞనివై,
ఋష్ట జన్ భూష్టతుడవు కగలవు. నీ పుత్రుడు సూత్రకరతయై న్గడంద గలడు. ఇక, నీక న
వలన్ కవలస్త్రన్ దేమియో కోరకొను" మని పలికెను. అపుడు తండి ఆన్ందపరవశుడై
"మహాదేవ్య! నీ దయకంటే నక కవలస్త్రన్దేముంది? సరా కలముల యందును నక నీ
చరణ భకిత అనుగ్రహ్నంపు" మని ప్రారిధంచెను. పరమేశారడు ఆన్ందించి అటేై అని
అంతరిుతుడయ్యయను. శివ కటాక్షము న్ందిన్ పిదప, తండి మహరిి యొక ఆశ్రమమును
నిరిమంచుకొని అందు తపోధ్యయన్యుకతడై దిన్ములు గడుపుచుండెను.
ఉపమనుయ మహరిి ఒకప్పుడు తండి మహరిి ఆశ్రమమున్క విచే్స్త్ర అతనిచే అతధి
సత్కారములంది "మహనీయా! నీ వలన్ పరమేశారని సహస్రనమములు తెలిస్త్రకొన్
విచే్స్త్రతని, తెలుపగోరదు" న్ని ప్రారిధంచెను. అంత తండి భకిత శ్రదధలతో శివుని ధ్యయనించి ఇటుై
చెపపదడగెను.
"పరమేశారని నమములు తెలుపుమని మునున దేవతలు బ్రహమన్డుగ అతడు వ్యరికి పదివల
నమములను తెలిపెను. వ్యని నుండి వయి నమము లెనిన బ్రహమ సారువ్యసుల కొసంగెను. నేను
వ్యని న్ఱంగి సారులోకము నుండి భూలోకమున్క గొనివచి్తని. అందుచే భూలోక వ్యసులీ
సావరాజం తండికృత మందుర. ఇది సరామంగళ్ములను సమకూర్న్ది. సరాకలమషములను
న్శింపజేయున్ది. బ్రహమలక బ్రహమ, పరలక బరడు, త్యజములక దేజము, తపములక
దపము, శంతములక శంతము, దుయతులక దుయత, ద్వంతులక ద్వంతుడు, ధీమంతులక,
దేవతలక దేవత, మహరిలక మహరిి యజఞములక యజఞము, శివులక శివుడు, రద్రులక

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
35

రద్రుడు, యోగులక యోగి, కరణములక గారణము, న్గు హరని అష్టటతతర


సహస్రనమములు:
"స్త్రారడు, స్స్ాణువు, ప్రభువు, భీముడు, ప్రవరడు, వరదుడు, పరడు, సరాాతమ, సరావిఖాయతుడు,
సరాడు, సరాకరడు, భవుడు, జటి, చరిమ, శిఖ్ండి, సరాాంగుడు, సరాభావనుడు, హరడు,
హరిణాక్షుడు, సరాభూతహరడు, ప్రభుడు, ప్రవృతుతడు, నివృతుతడు, నియతుుఁడు, శశాతుడు,
ధ్రువుడు, శమశన్వ్యస్త్ర, భగవంతుడు, ఖ్చరడు, గోచరడు, అరదనుడు, అభివ్యదుయడు,
మహాకరిమ, తపస్త్రా, భూతభావనుడు, ఉన్మతతవష్ట, ప్రతయక్షుడు, సరాలోక ప్రజాపత....."
మొదలుగాుఁగలవి.
వీనిని జపించిన్వ్యర సరాకమయ సంస్త్రదిధ గాంచి ముకతలగుదుర. తండి బ్రహమపదము జేరి
శివునరాధించి శివైకయమున్ందెను.
అతయంత తపశశకిత తో శివకటాక్షానిన పొంది జాఞని అయిన్ తండిమహరిి శివ సహస్రనమ
స్తత్రమ్ అనే అదుభత స్తత్ర రాజానిన మన్క అందించి సులభంగా ముకితని పొందడానికి మారుం
చూపిన్ మహనీయునికి, వందనీయునికి శతకోటి వందన్ములు.

గీత్క మహ్నమ
స్స్రథయ మరున్స్స్యదౌ కరాన్ గీత్కమృతం దదౌ
లోకత్రయోపకరాయ తసెలమ కృషాణతమనే న్మః
ఏ మహనీయుడు పూరాము అరునున్క రథ స్స్రథయము చేయుచునుగూడ
ములోైకములక మహోపకరము చేయు నిమితతము అతనికి గీత్కమృతము నసంగెన్న;
అటిట శ్రీకృషణపరమాతమక న్మస్స్ారము.
సంస్స్ర స్స్గరం ఘోరం తరత మిచ్త యో న్రః
గీత్కనవం సమాస్స్దయ పారం యాత సుఖేన్ సః
ఘోరమగు సంస్స్ర సముద్రమును ద్వట దలంచు మాన్వుడు భగవద్గుత్కయను నౌకను
బడస్త్రన్చో సులభముగా ఆవలి యొడుాను చేరగలడు
……….

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
36

తులస్త్ర – ప్రాధ్యన్యత-3
(తులస్త్రప్రయోజనలు)
బొగువరపు భాను మూరిత: 81061 70133
కడుపులో రగమతలక తులస్త్ర ఆర్వగయం ప్రయోజనలు
1. కవయ వ్యయధులక: తులస్త్ర కషాయానిన వ్యడవచు్ ! గుపెపడు ఆకలిన వడినీటిలో వస్త్ర,
మూత పెటిట రండు నిముషాలు అలాగ్ద ఉంచి, ఆకలిన మెతతగా పిండి వడకటిట, ఈ రస్స్నిన గాైస్
నిండా పరగడుపున్ తీసుకంటూ ఉంటే, మూడు న్లలక మంచి గుణము కనిపిసుతంది.
2. విరేచనలు, రకత విరేచనలు: సమపాళ్ైలో తులస్త్ర రసం, ఉలిైపాయ రసం, అలైం రసం,
త్యన్ కలిపి ఈ మిశ్రమానిన ఏడు చెంచాలు చొప్పున్ ర్వజుక రండు పూటలు ప్రకరము
మూడుర్వజులు (2 x 3) తీసుకన్నచో గుణము కనిపిసుతంది.
3. తులస్త్ర కొమమలు లేతవి యథాతథంగా నీళ్ైలో వస్త్ర మరిగించి/కచి చలాైరి్న్
కషాయానిన రండు ర్వజులు తీసుకంటే జిగట విరేచనలు మటుమాయం.
4. తులస్త్ర రసం – తమలపాక రసం కలిపి, ద్గనికి చిటికెడు పంచద్వర చేరి్ ఉదయం
స్స్యంత్రం రండేస్త్ర సూపన్ై చొప్పున్ తీసుకంటూ ఉంటే, మంచి ఆకలిపుటిట జఠరాగినని
ప్రేరేపిసుతంది.
5. తులస్త్ర గింజలను బాగా నూరి, ఆ పొడి పాలలో కలుపుకొని త్రాగుతుంటే ఎటువంటి
వ్యంతులైన అరికటటబడత్కయి.
ఒళ్ళై నప్పులు ఉపశమననికి:
1. ఒకోాస్స్రి ఏ కరణం లేకండానే ఒళ్ళైనప్పులు పుడుతుంటాయి. ద్గనికి తులస్త్ర ఆకల
తో చకాటి ఉపశమన్ం ఉంది. పది తులస్త్ర ఆకలను కప్పు నీళ్ళలో వస్త్ర వడి చేయాలి. ఆకలు బా
గా మరిగి నీళ్ళై సగం అయయ ద్వక కచాలి. చలాైరి్న్ తరాాత ఆ కషాయానికి ఉప్పు కలిపి, ద్వనిన
ప్రత ర్వజూ తీసుకంటే ఒళ్ళళ నప్పులు ఉపశమిస్స్తయి. ఇంకొక మారుం కూడా ఉంది. అది దిగువ
ఇవాబడింది.
2. తులస్త్ర ఆకలిన, ఆముదపు చెటుట వరైను నీటిలోవస్త్ర మరిగించాలి. చలాైరిన్ తరాాత
వడగటిట, ఈ ద్రవ్యనిన సేవిసేత కీళ్ళ నప్పులు సహా వ్యత సంబంధమైన్ సమసత నప్పులు హరిస్స్తయి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
37

3. తులస్త్ర గింజలిన పొడిచేస్త్ర, ఈ పొడిని పాలలోై వస్త్ర త్రాగుతూన్నటైయిత్య, కొంత కలానికి


కండరాల నప్పులనీన ఉపశమిస్స్తయి.
4. తులస్త్ర రసం, అలైపురసం ఎండించి, పుషార చెటుట వరైతో కలిపి ముదదగా నూరకోవ్యలి.
ఈ ముదద కీళ్ళ నప్పులున్న చోటై మరదన చేయడం వలన్ నపిప నివ్యరిణి గా అదుభతంగా
పనిచేసుతంది.
5. ఇంకొక పదదతప్రకరం – తులస్త్ర ఆకలు, ఆముదం ఆకలు, రాత ఉప్పు మెతతగా నూరిన్
ముదదతో కీళ్ై జాయింట్ వదద మరదన చేయడం ద్వారా కూడా ఇటువంటి నప్పులిన
నివ్యరించవచు్ !
6. కళ్ై ముణుకలు (మోకళ్ళై), పాద్వల జాయింటుై (మడమలు) వదద వచే్ నప్పుల నివ్యరణ
– తులస్త్ర ఆక ఎండించి నీళ్ైలో వస్త్ర కచి కషాయం వలె ర్వజూ త్కగుతుంటే సరిపోతుంది.
7. గుపెపడు మరవక తులస్త్ర ఆకలిన మెతతగా దంచి రసం తీస్త్ర, ఈ రస్స్నిన మామూలు నీళ్ైలో
కలిపి తీసుకనన కూడా అజీరణం, వ్యత వ్యయధులు, ఒళ్ళళ నప్పులు హరిసుతంది.
తులస్త్ర విషాలక విరగుడుగా
1. తులస్త్ర వరై ఎండబెటిట పొడుం చేస్త్ర నిలా ఉంచుకని, త్యలు కటిటన్చోట అదిదత్య, నపిప
మటు మాయం అవుతుంది.
2. తులస్త్ర వరై బాగా ఎండబెటిట, పొడుం చేస్త్ర చిన్నచిన్న మాత్రలు వలె కటుటకని ఏదైన
విషకీటకలు కటిటన్ప్పుడు ర్వజుక నలుగు ఐదు పరాయయాలు లోపలికి తీసుకంటే – విష
ప్రభావం అరికటటబడుతుంది.
3. రండేస్త్ర చెంచాల తులస్త్రరసం ఆరారగా అరగంటకోస్స్రి చొప్పున్ న్నట్లై పోసూతంటే, విష
కీటకలు కటు వలై కలిగ్ద అపస్స్మరం నుంచి విముకిత పొందగలుగుత్కర.
తులస్త్ర దురదలు నివ్యరణగా
1. స్స్నన్ం చేసేటప్పుడు తులస్త్ర ఆకలను న్లిపి నీటిలో వస్త్ర, ఆ నీటితో స్స్నన్ం చేసేత చెమట
నుంచి ఉపశమన్ం కలిగి దురదలు రాకండా ఉంటాయి. (కృషణ తులస్త్ర అయిత్య ఇంక శ్రేషఠం),
2. లక్ష్మీ తులస్త్ర రసం రండు చెంచాలు, త్యన్ ఒక చెంచా కలిస్త్రన్ నీటిని సేవిసేత (ప్రతర్వజూ)
కఫ జనితమైన్ వ్యయధులు తగిుపోత్కయి. శేైషమ, కఫ, వ్యతములను హరించడమేగాక, కృషణ
తులస్త్ర ఆకల రస్స్నికి శర్తర ఉష్టణగ్రతను సమతులయంగా ఉంచే గుణం కూడా కలదు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
38

3. తులస్త్ర ఆకలిన ఎండబెటిట, పొడుము మాదిరిగా కొటిట ఉంచుకొని అప్పుడప్పుడు త్యన్లో


కలిపి పిలైలక నకిసూత ఉంటే, వ్యరికి ‘సరార్వగనివ్యరిణి’ వలె పని చేసుతంది.
తులస్త్ర రకత శుదిధకి
1. ఏ తులస్త్ర రకం అయిన రకతంలోని కొలెసటరాలిన నిర్వధిసుతంది.
2. ప్రతర్వజూ తులస్త్రరసం చేత కొదిదగానైన తడుపబడిన్ గుడాను ఆవిరి పటటడం ద్వారా
హైబైడ్ ప్రెషర్చ ను నిర్వధించవచు్ !
3. ఉదయానేన కొనిన తులస్త్ర ఆకలిన న్మిలి మింగడం వలై నీరసం దరిచేరక చలాకీగా
ఉంటార. గుండె జబుబలు రావు.
4. తులస్త్ర రస ప్రభావం వలై సమసత రకతదోషాలు తొలగిపోత్కయి. రకతదోషాలు లేకంటే
ఆకలి పెరగుతుంది. అందువలై పోషకలు సరిగాు శర్తరానికి అందగలవు. కృషణ తులస్త్రలో ఈ
గుణం అధికం.
తులస్త్ర కిడీనలో రాళ్ళై
1. తులస్త్ర రస్స్నిన క్రమం తపపకండా ప్రతీర్వజున త్యన్తో కలిపి సేవిసూత ఉంటే, కిడీనలు
చకాగా పని చేస్స్తయి. కిడీన లో రాళ్ళళ కరిగిపోత్కయి.
2. అడవి తులస్త్ర రస్స్నిన పంచద్వరలో కలిపి ప్రతర్వజూ రాత్రి పడుకొనే ముందు రండు
చెంచాలు తీసుకంటే, బాగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవ్యరికి ఇది గొపప ఔషధంగా
పనిచేసుతంది.
తులస్త్ర సందరయ స్స్ధన్ంగా
1. అడవి తులస్త్ర ఆకలు ఎన్నన ఔషధీయ గుణాలు కలిగి ఉననయి. ద్గని రస్స్నిన కంటి క్రంద
పూసూత ఉంటే, కళ్ళ క్రంద వచే్ ఉబుబ – న్లైటి వలయాలు అరికటటబడత్కయి.
2. నేల తులస్త్ర వితతనలు చూరాణనిన కంట్లై ప్రత వ్యరానికోస్స్రి రాసుత వుంటే, కంట్లై ఏరపడే
పుస్త్ర, కంట్లై బాధ పెటేట న్లుసులు బయటక వచే్స్స్తయి. కంటికి మంచి త్యజసువ కలుగుతుంది.
3. తులస్త్ర ఆకలిన ఎండబెటిట చూరణం చేస్త్ర, ద్గనియందు కొదిదగా నీటిని కలిపి పేస్ట లా తయార
చేస్త్ర, ముఖానికి – కళ్ళై, చేతులుక పటిటసేత స్త్రిల చరమ సందరయం వృదిధ చెందుతుంది. చరమం
సునినతంగా మారతుంది.
4. తులస్త్ర ఆకలిన ఎండబెటిట బాగా పొడుంలా కొటిట, వసిగాళ్లతం పటిట ఈ చూరాణనిన ఫేస్

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
39

పౌడర్చ వలె రాసుకంటూ ఉంటే శ్నభి మచ్లు సహా సరా మచ్లు అంతరించి శర్తరానికి
మెరపు వసుతంది. కష్ణట, బొలిై మచ్లు కూడా నివ్యరించబడత్కయి.
5. ఆయురేాద్గయ ఫేస్ పౌడర్చ వలె పని చేసే తులస్స్క చూరాణనికి ఏద్గ స్స్టి రాదు. వసవిలో
వడి తగిుసుతంది. చెమట వలై దురాాసన్ రాదు.
6. పిలైలు పళ్ళైతోముకోడానికి ముందు తులస్త్ర రసం పుకిాలించి, ఉమేమస్త్ర, ఆ తరాాత వళ్లై
తోముకోవడం అలవ్యటు చేసుకోవ్యలి. ఇలా ప్రత ర్వజూ చేసూత ఉంటే, దంత సంబంధిత
వ్యయధులు రాకండా నివ్యరించవచు్ .
తులస్త్ర సందరయ స్స్ధన్ంగా:
1. చిగుళ్ళై గటిట పడత్కయి. న్నటి దురాాసన్ ఉండదు. ముఖ్ సందరయం ఇనును డిసుతంది.
2. పిలైలక ఊపిరి తతుతలోై న్ముమ చేరకంటున్నప్పుడు – ఎకావగా జలుబు చేయడం,
ఊపిరి సరిగా అందకపోవడం, ఊపిరి తీసేత ‘విజిల్’ వంటి శబదం రావడం….. ఇలాంటి
లక్షణాలు ఉంటాయి. ఇవి తగుడానికి ఓ వ్యరం ర్వజుల పాటు తులస్త్ర ఆకలు వస్త్ర మరిగించిన్
పాలు పటిటసేత సరిపోతుంది.
3. యువకలు ఉదయానేన కొనిన తులస్త్ర ఆకలిన న్మిలి మింగడం వలై నీరసం తగిుపోయి
చలాకీగా ఉండగలర. మంచి దేహార్వగయం పెంపొందును.
4. ఒకర్వజంత్క నిమమరసం తగిన్ంత తీసుకని రాగిపాత్రలో ఉంచాలి. ఇలా ఉండటం వలై
తయారయిన్ ఆమై పద్వరాధనికి కొంచెం తులస్త్ర ఆకల రస్స్నిన కలపాలి. ద్గనికి కొంచెం వనిగర్చ
కలిపి ఈ మిశ్రమం ముఖానికి పటిటంచి సూరయకంతలో ఆరబెటిట ముఖ్ం శుభ్రంగా
కడుకోావ్యలి. ఈ ఫేస్ పాయక్ ని ప్రత ర్వజూ ముఖానికి పటిటసుతంటే ముఖ్ం కంతవంతంగా
కళ్కళ్ లాడుతుంటుంది.
5. తులస్త్ర రసంలో కొదిదగా నిమమరస్స్నిన కలిపి, ఈ మిశ్రమానిన ముఖ్ం లేక శర్తరం మీద
న్లై మచ్లు న్న ప్రాంతంలో రాసుకోవ్యలి. ఆరిన్ తరవ్యత నీటితో కడుగుతూ ఉండాలి. ఇలా
ప్రత ర్వజూ ర్వజుక మూడు స్స్రై చొప్పున్ గాని; రండు స్స్రై గానీ చేసుతనన న్లై మచ్లు
పోయి శర్తరం త్యజ్యవంతం అవుతుంది.
6. ఒక కజీ పెసలు, 50గ్ర. వప పొడి, 50గ్ర. తులస్త్ర పొడి 25 గ్ర. కసూతరి పసుపు 15 గ్ర
మంజిషఠ 20 గ్ర. చందన్ం, 5 గ్ర. లవంగాలు ఒక తులం వటిట వరై పొడి, కొదిదగా కరూపరం వస్త్ర

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
40

అనినంటినీ మెతతగా పొడి చేస్త్ర – సునినపిండి లా వ్యడిత్య శర్తరం కంతవంతంగా వుండి,ఎలాంటి


చరమ వ్యయధులు స్కవు.
తులస్త్ర స్త్రిల వ్యయధులు
1. ప్రతర్వజూ క్రమం తపపకండా తులస్త్ర ఆకల రస్స్నిన సేవిసూత వుంటే, స్త్రిలక అధికంగా
అయయ రతుస్రావం క్రమబద్గదకరించబడుతుంది.
2. స్త్రిలక 5 ర్వజుల మించి ఋతుస్రావం ఎకావగా అవుతూ ఉంటే, ఈ ఆకల రసం, త్యన్తో
కలిపి సేవిసూత ఉంటే, ర్వజుల తరబడి అయయ స్రావం అరికటట బడుతుంది.
3. స్త్రిలక గరాభశయ లోపం ఉంటే, సహజంగా గరాభలు నిలవకపోవడం జరగుతూ
ఉంటుంది. ప్రత ర్వజు తులస్త్ర రసం తీసుకోవడం వలై ఎలాంటి గరాభశయ వ్యయధులైన
నివ్యరించబడి గరభం ద్వల్డానికి మారుం సుగమం కగలదు.
తులస్త్ర జలుబు నివ్యరణగా
1. తులస్త్రరసం, ద్వలి్న్ చెకా లవంగాలు, చిటికెడు పంచద్వర, పాలు కలిపి తీసుకంటే
జలుబు మూడు ర్వజులోై ఉపశమిసుతంది.
2. తులస్త్ర వళ్ై చూరణం, త్యన్ లేహయం వలె చేసుకని ర్వజుక రండు – ఆరడోసులుగా
వసుకంటే జలుబెలా వచి్ందో అలా గ్ద మాయం అవుతుంది.
3. కృషణ తులస్త్ర రసంలో శంఠి, అలైం కలిపి తీసుకన్నటైయిత్య – రంప, జలుబు తగుుత్కయి.
4. త్యన్, తులస్త్రరసం, శంఠి, నీరలిైపాయల రసం సమపాళ్ైలో మేళ్వించి లోపలికి
ఆరపూటలు లోపలక పుచు్కంటే – జలుబు, దగుు తో కూడిన్ రంప నుండి ఉపశమన్ం
లభిసుతంది.
5. చిన్నపిలైలక జలుబు – జారం వసేత, తులస్త్ర రసమును, గుండెలమీద నుదుటి మీద
ఆరారగా రాసూత, ఒక టీసూపన్ త్యన్తో ఒక టీ సూపన్ తులస్త్ర ఆకల రస్స్నిన త్కగిసేత జలుబు –
జారం తగిుపోత్కయి. పిలైలక ప్రత ర్వజూ ఉదయానేన కొంచెం తులస్త్ర ఆకల రస్స్నిన
ఇసుతంటేవ్యరికి తరచుగా వచే్ జలుబు, దగుు, వ్యంతులు తగుుత్కయి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
41

6.పది పదిహేను తులస్త్ర ఆకలు, ఐదు మిరియపు గింజలు వీటిని నూరి, అది బఠాణీ గింజ
పరిమాణం లో మాత్రలు చేసుకోవ్యలి. వీటిని వ్యరం ర్వజులపాటు – ఉదయం, మధ్యయహనం
రాత్రి ఇలా మూడు పూటలా పూటకో మాత్ర చొప్పున్ వసుకొని గాైసు నీర త్కగిత్య జలుబు –
దగుు తగిు ఉపశమిస్స్తయి.

శివ్యషటకమ్
ప్రభుం ప్రాణనథం విభుం విశానథం జగననథ నథం సద్వన్ంద భాజాం |
భవదభవయ భూత్యశారం భూతనథం, శివం శంకరం శంభు మీశన్మీడే ‖ 1 ‖
గళ్ల రండమాలం తనౌ సరపజాలం మహాకల కలం గణేశది పాలం |
జటాజూట గంగోతతరంగైరిాశలం, శివం శంకరం శంభు మీశన్మీడే ‖ 2‖
ముద్వమాకరం మండన్ం మండయంతం మహా మండలం భసమ భూషాధరం తం|
అనదిం హయపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశన్మీడే ‖ 3 ‖
వటాధో నివ్యసం మహాటాటటటహాసం మహాపాప నశం సద్వ సుప్రకశం|
గిర్తశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశన్మీడే ‖ 4 ‖
గిర్తంద్రాతమజా సంగృహీత్కరధదేహం గిరౌ సంస్త్రాతం సరాద్వపన్న గ్దహం|
పరబ్రహమ బ్రహామదిభిర్చ-వందయమాన్ం, శివం శంకరం శంభు మీశన్మీడే ‖ 5 ‖
కపాలం త్రిశూలం కరాభాయం దధ్యన్ం పద్వంభోజ న్మ్రాయ కమం దద్వన్ం|
బలీవరధమాన్ం సురాణాం ప్రధ్యన్ం, శివం శంకరం శంభు మీశన్మీడే ‖ 6 ‖
శరచ్ంద్ర గాత్రం గణాన్ందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశసయ మిత్రం|
అపరాణ కళ్త్రం సద్వ సచ్రిత్రం, శివం శంకరం శంభు మీశన్మీడే ‖ 7 ‖
హరం సరపహారం చిత్క భూవిహారం భవం వదస్స్రం సద్వ నిరిాకరం|
శమశనే వసంతం మన్నజం దహంతం, శివం శంకరం శంభు మీశన్మీడే ‖ 8 ‖
సాయం యః ప్రభాత్య న్రశూశల పాణే పఠేత్ స్తత్రరతనం తాహప్రాపయరతనం |
సుపుత్రం సుధ్యన్యం సుమిత్రం కళ్త్రం విచిత్రైసవమారాధయ మోక్షం ప్రయాత ‖

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
42

జపం - జపమాలలు – ఫలిత్కలు


(WhatsApp సేకరణ)
జపతపాలతో భగవంతుని ఆరాధించడం వలై మాన్వుడు ఆయన్ మన్సును తొందరగా
గెలుచుకోవచు్న్ని పురాణాలు చెబుతుననయి. అనిన యజాఞలకనన 'జపయజఞం' గొపపదని
మనుసమృత చెబుతోంది. జపంలోని ‘జ’ – జన్మవిఛ్చ్దన్ం చేసేది. ‘ప’ అంటె పాపానిన
న్శింపచేసేదని అరాం. యోగానికి జపం ఒక ముఖాయంగం. అందువలేై భగవద్గుతలో
శ్రీకృషణపరమాతమడు.. అరునిడితో, ‘యజాఞనం జప యజ్యఞస్త్రమ అని చెబుత్కడు. అంటే..
యజాఞలనినంటిలో త్కను జపయజాఞనిన.. అని చెబుత్కడు. జపం చేసుతన్నప్పుడు భగవననమానిన
లేక కొనిన మంత్రాలనుగానీ పఠించడం జరగుతుంది. మన్సు అనేక సమసయలతో
సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.మన్నభీషటం
న్రవరేందుక జపం చేసుకోవ్యలివందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది
విశేషమైన్ సంఖ్యగా చెబుతుంటార. ప్రతనితయం ఈ సంఖ్య ప్రకరం భగవంతుడి నమానిన
సమరించడం వలన్ అన్ంతమైన్ ఫలిత్కలు కలుగుత్కయి. భగవంతుడి దివయమైన్ నమానిన 108
స్స్రై జపించిన్టుట తెలియడానికిగాను అందరూ జపమాలలు వ్యడుతుంటార.
జపమాలలు 3 రకలు
1. కరమాల
అనమిక మధయ కణుపు నుంచి ప్రారంభించి కనిషాటదిగా తరునీమూలం వరక గల 10
కణుపులలో ప్రదిక్షణంగా జపించిత్య కరమాలతో జపించిన్టైవుతుంది.
2. అక్షమాల
‘అ’ నుంచి ‘క్ష’ వరక గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘అ’ అన్ంతఫలిత్కనిన
కలిగిసుతండగా ’క్ష’ కలమషాలను తొలగిసుతంది.
3. మణిమాలలు
రద్రాక్షలు, ముత్కయలు, సపటికలు, శంఖాలు, పగడాలు, సువరణమాలలు, రజితమాలలు
తులస్త్రపూసలు, కశదరభమాలలు, పదమబీజాలు, పుత్రజీవ్యలు ఉపయోగించి చేయబడిన్
మాలలను మణిమాలలని అంటార.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
43

ఫలితములు:రేఖాజపం దశగుణానిన, శంఖ్మాలజపం శతగుణానిన, పగడాలమాల జపం


సహస్రగుణానిన, సఫటికమాల జపం దశసహస్రగుణానిన, ముతయపు మాల జపం లక్ష గుణానిన,
త్కమరపూసల మాలాజపం దశ లక్షగుణానిన, బంగారమాల జపం కోటి గుణానిన,
తులస్త్రమాల జపం అన్ంతకోటి గుణానిన, రద్రాక్షమాల జపం అన్ంతఫలిత్కనిన ఇసుతంటాయి.
పగడాల మాలలతో జపం చేయడం వలన్ ఐశారయ వృదిధ, ముతయపు మాలతో జపం చేసేత
సరామంగళ్ం, తులస్త్ర మాలతో చేసేత సమసతమైన్ ఫలాలు, రద్రాక్షమాలతో జపం చేసేత
ఆతమజాఞన్ం కలిగి మోక్షం కలుగుతుంది.
జపం 3 విధ్యలుగా ఉంటుంది. 1. వ్యచికం:మంత్రబీజాక్షరాలను తన్ చుటూట ఉన్నవ్యరికి
వినిపించేటటుై పలుకతూ జపం చేయడం వ్యచికం అన్బడుతుంది. 2. ఉపాంశువు:తన్క
అతయంత సమీపంలో ఉన్నవ్యరికి మాత్రమే వినిపించేటటుై పెదవులను కదుపుతూ జపం చేయడం
ఉపాంశువు అని పిలువబడుతుంది.3. మాన్స్త్రకం: మన్సువలోనే మంత్రానిన జపించడం.
వ్యచిక జపం కంటే ఉపాంశు జపం 100 రటుై ఫలిత్కనిన కలిగిసూత ఉండగా, ఉపాంశుజపం
కంటే మాన్స్త్రక జపం 1000 రటుై ఫలిత్కనిన కలిగిసుతంటుంది. అయిత్య, జపం చేసేటప్పుడు
అక్షరం, అక్షరం విడివిడిగా వలిైంచుకంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వగంగా
కూడా చేయకూడదు. మంత్రానిన సపషటంగా ఉచ్రించాలి. జపంలో ఉఛ్చ్రణ చేసుతన్నప్పుడు
బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరవ్యత గానీ ఇషట దేవత్క పూజ
తపపకండా చేయాలి. పూజ చేయని జపం ఫలిత్కనిన ఇవాదని శసిం చెబుతోంది. జపం
చేసేందుకై కొంతమంది భకతలు జపమాలలను ఉపయోగిసుతంటార.
ఎలా చేయాలి..?
తూరపముఖ్ంగా కనీ, ఉతతరముఖ్ంగా కని కూర్ని జపం చేయాలి. జపం చేయడానికి
కలం గురించి పటిటంపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అన్ంతరం
పంచగవ్యయలతో శుభ్రపరచి, అన్ంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రానిన
జపించేందుక ఆ మాలను ఉపయోగించదలచుకననర్వ,ఆ మంత్రంతోనే ఆ జపమాలను
పూజించాలి. ఆ తరవ్యత జపమాలక ఈ క్రంది ధ్యయననిన చేస్త్ర ధూపం వయాలి.
తాం మాలే సదేవత్క నం సరాస్త్రదిధ ప్రద్వయత్క
త్యన్ సత్యయన్ మేస్త్రదిధం మాతరేదహ్న న్మోసుతత్య

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
44

అన్ంతరం పద్వమసన్ంలో కూర్ని, జపమాలను కడిచేతలో ఉంచుకని, మధయ, అనమిక,


కనిషఠ వళ్ళపై ఉంచి, చేత బోటని వలితో, మధయ వలిపై నకిా జపమాలను తపాపలి. జపమాలను
ఇతరలు చూడకూడదు. కబటిట ఒక గుడా సంచిలో పెటిట జపం చేయాలి. వదుర కర్రల మీద జపం
చేసేత ద్వరిద్రయం, రాతమీద ర్వగం, నేలమీద దు:ఖ్ం, గడిదపరకలమీద యశసువ తగుడం, చిగుళ్ళళ
పరచిన్ ఆసన్ం మీద మన్సువ చంచలంగా ఉండడం, కృషాణజిన్ం మీద జాఞన్ం కలుగుతుంది.
కృషాణజిన్ం వదసారూపమేన్ని వదంలో ఉంది. దేవతలు యజఞం చేసూత ఉండగా ఋకా,
స్స్మవద్వలు లేడిరూపం ధరించి ప్రకాక తప్పుకొననయని, మళ్ళై దేవతలు ప్రారిాంచగా తరిగి
వచా్యని, ఋగ్దాదం యొకా వరణం తెలుపని, స్స్మవదం రంగు న్లుపని, అవ పగలు
రాత్రులని, ఆ రంటి రంగులను విడిచి పెటిట ఆ వద్వలు తరిగి వచా్యని కనుక కృషాణజిన్ం ఋక్,
స్స్మవదములక ప్రతనిధియని వదంలోని కథ.
ద్గనిమీద కూర్ని చేసేత కష్ణఠ, క్షయ మొదలైన్ ర్వగాలు పోత్కయని వద వతతలు అంటుంటార.
ఓషధులస్స్రమే దరభలని అలాంటి ఆసన్ం మంచిదని వదం. ముందు దరాభసన్ం వసుకొని,
ద్వనిమీద కృషాణజిన్ం వసుకొని, ద్వనిమీద బటటపరచి చేయాలని భగవద్గుత చెబుతోంది. ఇది
యోగుల విషయమని గీత్క వ్యయఖాయన్మైన్ శంకరాన్ంద్గయంలో ఉంది.
గృహసుాలందు దరాభసన్ం వసుకొనిగాని, చిత్రాసన్ం మీద గాని చేయవచు్. జపం చేయడానికి
కలనియమం లేదని, ద్గక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహోమతతర ఖ్ండంలో ఉంది.
అందరూ ద్గనికి అధికరలేన్ని అగసతయసంహ్నతలో ఉంది. అలాగ్ద జపమాలలో 108 లేక 54 లేక
27 పూసలు ఉంటుంటాయి. ద్గనివనుక ఓ అరాం ఉంది. మన్ శర్తరంలో 72000
నడులుననయి. వ్యటిలో హృదయానికి సంబంధించిన్వి 108. అందుకనే 108 జప సంఖ్యగా
అమలులోకి వచి్ంది. మాలలో ఒక పెదదపూసను మేరవు పూసగా ఉంచుకోవ్యలి. ఈ మేరవు
పూస లెకాలోకి రాదు.
జపం చేసుకోవడానికిగాను తులస్త్రమాల, సపటికమాల, శంఖ్మాల, ముత్కయలమాల,
రద్రాక్షమాల, ఉపయోగిసూత వుంటార. వీటిలో ఒకోా జపమాల ఒకోా విశేషమైన్ ఫలిత్కనిన
ఇసుతంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
45

.
కరమస్త్రద్వధంతం
“అవశయం అనుభోకతవయం కృతం కరమ శుభాశుభమ్” పుణయపాప రూపకరమను ఎవర చేస్త్రన
ద్వనిని వ్యర తపపక అనుభవించి తీరాలివందే.కరయకరణముల గొలుసే కరమ. మన్ం చేసే
పనేకదు, చేయాలనే ఆలోచన్, ద్వని ఫలితం కూడా అనుసరించి వసుతంది. కరమలు మూడు
విధ్యనలు సంచితం, ప్రారబధం, ఆగామి. ఇంతక ముందు పూరా జన్మలలో అరిుంచిన్
కరమను సంచితం అంటార. ఇందులోంచి ఈ జన్మలో ఈ శర్తరముతో అనుభవించేదంత్క
ప్రారబధం. ఈ జన్మలో చేస్త్రన్ది వన్క నిలువలో కలిస్త్ర రాబోవు జన్మలో అనుభవించ
వలస్త్రన్ది ఆగామి.మామిడి పళ్ళ కపు నుండి పండిన్ మామిడి పండైను తీస్త్ర ఇచి్న్టుైగా,
భగవంతుడు ప్రత జీవికి వ్యని కరామనుగుణంగా పరిపకామైన్ కరమలను తీస్త్ర ఏడు జన్మలక
కటాయిస్స్తడు. ఏ కరమఫలమును ఎప్పుడు ఏ విధంగా అనుభవించాలో నిరణయించేది
భగవంతుడే. గత జన్మలలో చేస్త్రన్ పుణయకరమల ఫలములు ఈ జన్మలో అనుభవంలోకి
వసుతననయి. కబటేట, ఈ జన్మలో సుఖ్ం అనుభవిసుతననడు. గత జన్మలలో చేస్త్రన్
పాపకరమలు, ఈ జన్మలో అనుభవంలోకి వసుతననయి కబటేట ఇప్పుడు మాన్వుడు
కషాటలుపడుతూ, కనీనళ్ళ పాలవుతుననడు.అందుచేత చేసే ప్రత మంచి పని ఆ భగవంతుడే
చేయిసుతననడనీ, ఆ పని ఫలితం ఏదైన అతనిక చెందుతుందని, బాధయత అంత్క అతడిదేన్ని,
త్కను భగవంతుడి చేతలో ఒక పని ముటుట మాత్రమే అని దృఢ్ంగా విశాస్త్రంచి భగవత్,
భాగవత (భకత), ఆచారయ కైంకరయ రూపంగా అనిన పనులూ చేయాలి.భగవంతుడే
అనుగ్రహ్నంచి కవలస్త్రన్వనీన త్కనే ఇచి్, పూరాకరమలను అనినంటిని తొలగించి, తన్తో
చేర్కంటాడు. ఒకామాటలో చెపాపలంటే మాధవసేవగా సరాప్రాణికోటి సేవ చేయడమే
మనిష్టకి భగవంతుడు అనుగ్రహ్నంచే వరం. అదే మాన్వ జన్మక స్స్రధకత.

మామిలైపలిై జగన్ మోహన్ శరమ 9182440553

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
46

తరపణాలు వ్యటి సమగ్ర వివరణ


ఫణిశరమ:94404 90999
పితృదేవతలక తృపితనిచి్, వ్యరికి ఊరధా లోకలను ప్రాపితంచేలా చేయడమే తరపణం. విధి
విధ్యనలను బటిట, సందరాభనిన బటిట తరపణం పలురకలు. తరపణము రండు విధములుగా చేయ
వచు్ను అవి సకమ లేక నిషాామములు. సకమ తరపణములో కొనిన ప్రత్యయక ద్రవయముల
ద్వారా తరపణము చేస్స్తర. నిషాామ తరపణము జలముతో చేయబడుతుంది. ఋగ్దాదులు,
యజురేాదులు, స్స్మ, అధరాణ వద్వలను అనుసరించేవ్యర ఒకోా రకమైన్ తరపణ విధ్యననిన
అవలంబిస్స్తర.
ప్రధ్యన్ంగా తరపణాలు నలుగు రకలు.
1-గరడ తరపణం : -ఎవరైన పరమపదించిన్ ర్వజున్ చేసే తరపణానిన గరడ తరపణం అంటార.
2-బ్రహమ యజఞ తరపణం : -నిత్కయనుషాటన్ంలో భాగంగా విడిచే తరపణాలు ఇవి. 3-పరుణి తరపణం
: -యటా చేసే పితృకరమల తరవ్యతర్వజు ఇచే్ తరపణాలు. 4-స్స్ధ్యరణ తరపణం : -అమావ్యసయ
ర్వజున్, పుణయన్ద్గ స్స్ననలలో, పుషారాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే
తరపణాలు. మన్ ఋష్ణలు ఇటువంటి తరపణాలను 96 పేరాననర.
తరపణాలు ఎందుక వదులుత్కము ?
తరపణము చేయడము వలన్ దేవతలు శీఘ్రముగా సంతుష్ణటలౌత్కర. లేద్వ వ్యరిని సంతృపిత
పరచే విధిని తరపణము అని అందుర. దేవతలను ప్రసన్నము చేసుకోన్బడుటక, వ్యరిని ప్రీతీ
చేయుట కొరక ఈ తరపణము వదల బడుతుంది.
ఏ తరపణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ?
1. త్యన్ ద్వార తరపణము చేయడము వలన్ అనిన కోరికలు న్ర వరత్కయి, అనిన పాతకములు
నశన్ము అవుత్కయి.
2. కరూపర జలముతో తరపణము చేసేత, రాజు వశ మౌత్కడు .
3. పసుపు కలిపిన్ జలముతో తరపణము చేసేత, స్స్మాన్య వయకిత వశమౌత్కడు.
4. ఆవు నేతతో తరపణము చేసేత, …….సుఖ్ము
5. కొబబరి నీళ్ళతో తరపణము చేసేత, ……. సరా స్త్రదిధ

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
47

6. మిరియాలు కలిపిన్ జలముతో తరపణము చేసేత …….. శత్రు నశన్ము


5. తరపణం ఎలా వదలాలి ?
కలోపకత ప్రకరముగా స్స్ధకడు, స్స్నన్, పూజా, హోమ సమయము లందు ప్రత ర్వజు దేవతల
ప్రీత కొరక తరపణము గావించవలయును. దేవతలక వ్యరి నమ మంత్రములు ఉచ్రించుచు,
దేవ తీరధము ద్వారా తరపణము చేయ వలెను. వ్యరి నమములక “స్స్ాహా” చేరి్ తరపణము
లీయవలెను.
(అగిన పురాణము, బ్రహమ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడిన్ది)
మహాలయ పక్షాలు ఎలా పెటాటలి?
మరణించిన్ తండ్రి , త్కత , ముత్కతతలను తలచుకని పుత్రులు నిరాహ్నంచే శ్రాదధ తరపణ ,
పిండప్రద్వనది పితృయజఞ విధులనీన జరపుకోవడానికి నిరేదశించబడిన్ ఈ పదునైదు ర్వజులనే
మహాలయ పక్షాలు అంటార. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటార.
మరణించిన్ మన్ పితృదేవతలక భకితగా ఆహారానిన అందించి , వ్యరి ఆకలి తీర్డమే ఈ
మహాలయ పక్షముల ముఖ్యయదేదశము.
భాద్రపద బహుళ్పాడయమి నుంచి భాద్రపద అమవ్యసయ వరక మధయనున్న పదిహేను ర్వజులు
మహాలయ పక్షములు అంటార.
పితృదేవతలక.... ఆకలా...?
అనే సందేహం కలుగవచు్. ఈ కనిపించే సకల చరాచర జగతుత మొతతం ఆకలి అన్బడే సూత్రం
మీదనే న్డుస్తంది.
అననదభవంత భూత్కని పరునయదన్న సంభవః
యజాఞదభవత పరున్నయ యజఞఃకరమ సముదభవః
అన్నం వలన్ ప్రాణికోటి జనిమసుతంది. వరిం వలన్ అన్నం లభిసుతంది. యజఞం వలన్ వరిం
కరసుతంది. ఆ యజఞం కరమ వలన్నే స్స్ధయమౌతుంది. అంటే... అన్నం దరకలంటే మేఘాలు
వరిించాలి. మేఘాలు వరిించాలంటే... దేవతలు కరణించాలి. దేవతలు కరణించాలంటే
వ్యరి ఆకలి తీరాలి. వ్యరి ఆకలి తీరాలంటే యజాఞల ద్వారా వ్యరి వ్యరి హవిరాభగాలు వ్యరికి
అందజేయాలి. ఎందుక ఇంత తతంగం అని అడగొచు్.
మరణించిన్ ప్రాణి ఆతమ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆతమ తన్ పూరాకరామనుభవం

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
48

కోసం తరిగి ఈ భూమిమీద జీవ్యతమగా అవతరించడానికి ... అనననిన ఆశ్రయించి , తద్వారా


పురష ప్రాణి దేహంలో ప్రవశించి , శుకై కణముగా రూపొంది , స్త్రి గరభకోశంలో ప్రవశించి ,
శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదక వసుతంది.
మరణించిన్ మన్ పితరలక మోక్షం కలగాలంటే కరమ పరిపకాం కవ్యలి. అలా జరగాలంటే...
పితృదేవతలు దేహధ్యరణ చేస్త్ర ఈ లోకంలోకి రావ్యలి. అలా రావ్యలంటే వ్యరికి అనననిన
అందించాలి. అది రకతం పంచుక పుటిటన్ పుత్రులే అందించాలి. అప్పుడే వ్యరికి పితృఋణం
తీరతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైన ఇంత్య..
తదిదనలు పెడుతుననం కద్వ... మహాలయ పక్షాలు పెటాటలా?
అనే సందేహం తరిగి కలుగవచు్. మరణించిన్ తండ్రి తథినడు పుత్రుడు తదిదన్ం పెటటడం
హ్నందూ స్స్ంప్రద్వయంలో అనది నుంచి వసుతన్న ఆచారం. పితృతథినడు పుత్రుడు తన్ తండ్రి ,
త్కత , ముత్కతతలను తలచుకని పితృయజాఞనిన నిరాహ్నస్స్తడు. మరి పుత్రులు లేనివ్యరి సంగత
ఏమి ? వ్యరి గత అధోగత్యన ? అంటే కదు. అంటుంది శసిం. మన్ కటుంబాలలో ఏ కరణం
చేతన్న పెళ్లళకని స్దర , స్దరిలు మరణించి ఉండవచు్. లేద్వ పెళ్ళయిన సంత్కన్ం కలుగని
దంపతులు మరణించి ఉండవచు్. లేద్వ ప్రమాద్వలోై మరణించిన్ చిన్న పిలైలు ఉండవచు్.
లేద్వ యుద్వధలలో కనీ , శిక్షల ద్వారా కనీ , ఆతమహతయల ద్వారాకనీ , ప్రకృత వైపర్తత్కయల
(భూకంపాలు , వరదలు)ద్వారా కని గురత తెలియక మరణించి ఉండవచు్. అటువంటి
వ్యరందరికి కూడా తలోదకలిచి్ వ్యరిని ఊరధాలోకలక పంపడం కోసం ఈ మహాలయ
పక్షాలు నిరేదశించబడాాయి. పితృతథి నడు మూడు తరాల వ్యరికి (తండ్రి , త్కత , ముత్కతత)
మాత్రమే తలోదకలతో పిండప్రద్వన్ం ఇవాబడుతుంది. కనీ ఈ మహాలయ పక్షాలు ,
పదిహేను ర్వజులు వంశంలో మరణించిన్ వ్యరందరికీ మాత్రమే కక , పుత్రులు లేని
గురవులక (గురవు కూడా తండ్రితో సమాన్ం) సేనహ్నతులక కూడా తలోదకలతో ,
పిండప్రద్వన్ం ఇచే్ అరుత , అధికరం ఉంది. ద్గనినే సరాకరణయ తరపణ విధి అంటార. ఏ
కరణం చేతనైన తదిదన్ం పెటటలేని పరిస్త్రాత ఏరపడి , తదిదన్ం , పెటటకపోత్య ఆ తదిదన్ం పెటటని
దోషం మహాలయం పెటటడం వలన్ పోతుంది. పితృయజఞం చేస్త్రన్ వ్యరసునికి సకల ఐశారాయలు
కలగాలనీ .... పిలైపాపలతో ఆన్ందంగా ఉండాలనీ ద్గవిస్స్తర పితరలు.
మహాలయ పక్షాలు ఎలా పెటాటలి? స్స్ధ్యరణంగా తండ్రి చనిపోయిన్ తథినడు మహాలయం

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
49

పెటటడం ఉతతమం. ఏ కరణం చేతనైన అలా పెటటడం వీలుకని పరిస్త్రాతలో మహాలయ


అమావ్యసయనడు పెటటడం ప్రశసతం. ద్గనినే సరా పితృ అమావ్యసయ అంటార. ఈ ర్వజునే
మరణించిన్ బంధువులందరికీ... వ్యరి వ్యరి తథులతో సంబంధం లేకండా మహాలయం
పెటాటలి. క్రంది సంవతవరం చనిపోయిన్ వ్యరికి భరణి లేక భరణి పంచమి తథులలో అన్గా
మహాలయ పక్షాలు మొదలైన్ 4 లేక 5 ర్వజున్ మహాలయం పెటాటలి.
భారయ మరణించిన్ వ్యడు అవిధవ న్వమినడు అన్గా తొమిమదవ ర్వజున్ మహాలయం పెటాటలి.
ఆ ర్వజున్ సుమంగళ్లగా మరణించిన్ తన్ భారయను తలచుకని ఒక సుమంగళ్లకి భోజన్ం పెటిట ,
పసుపు , కంకమ , గాజులు , పూవులు , చీర , పెటిట సతారించి పంపాలి.
చిన్న పిలైలు చనిపోత్య... వ్యరికి పన్నండవ ర్వజున్ మహాలయం పెటాటలి. చిన్న పిలైలు అంటే
ఉపన్యన్ వయసువ (పది సంవతవరములు) ద్వటనివ్యర. ఒకవళ్ పది సంవతవరముల
వయసువ లోపే ఉపన్యన్ము జరిగి ఉంటే... ఆ పిలైవ్యడు మరణించిన్ తథినడే మహాలయం
పెటాటలి. ఇక ప్రమాద్వలలో కనీ , ఉరిశిక్ష వలై కనీ , ఆతమహతయ చేసుకని మరణించిన్ వ్యరికి
ఘట చతురదశి నడు అన్గా అమావ్యసయ ముందుర్వజున్ పెటాటలి.

జాఞనినం సరాతో హరిః


శ్నై. అగినరేదవో దిాజాతీనం మునీనం హృదిదైవతమ్,
ప్రతమా సాలప బుద్గదనం జాఞనినం సరాతో హరిః.
విప్రులక అగినయ దేవుడు. మునీశారలక హృదయములోనే దేవుడు. స్స్మానుయలక
విగ్రహాలలోనే దేవుడు. జాఞనులక సరాత్రా అనినంటిలో దేవుడే.
“ఎందెందు వదకిచూచిన్ అందందే గలడు చక్ర” అన్న ప్రహాైదుని భకిత భావ్యనికి మూలమైన్
సూకిత గలిగిన్ శ్నైకము.
జయం వంకటాచలపత (మొ): 8106833554

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
50

పరశురామావత్కర విశేషములు
......జయం వంకటాచలపత, M: 8106833554

పరశురామావత్కర విశేషములు మన్క శ్రీమద్రామాయణ, భారత, భాగవతములందే గాక


బ్రహామండ, పదమ, అగిన, విష్ణణ, విష్ణణధర్వమతతర, హరివంశది పురాణములందు విసతృతముగా
లభించుచున్నవి. అవసరమైన్ ఉపయుకతంశములను మాత్రము ఈ వ్యయసమున్ందు పై
పురాణముల నధ్యరముచేసుకొని కైపతముగా వివరించే ప్రయతనము చేస్స్తను.
హైహయవంశపు రాజు అరునుడు. కృతవీరయని పుత్రుడు కనుక కరతవీరాయరునుడని
పిలువబడుతుననడు. వింధయపరాతముల సమీపమున్ందలి మాహ్నషమతీ పురము ఇతని
రాజధ్యని. వీరి పుర్వహ్నతులైన్ గరుమహరిి సూచన్తో అహంకర మమకర రహ్నతుడై
దత్కతత్రేయస్స్ామిని సేవ్యనిమగునడై ఆరాధించి సంతుష్ణటని జేస్త్ర వరాలు పొంది
జన్రంజకముగా రాజయపాలన్ చేయుచుండెను. ఒకస్స్రి అగినదేవుడు తన్ కహారము
కవలెన్ని కరతవీరయని అడిగెను. గిరిన్గరారణయ మంతయును భక్షంపుమని ఇత డనుమత
నిచె్ను. ఆ యరణయమందు మైత్రావరణుని యాశ్రమముండెను. ఈ యాశ్రమము కూడా
దహ్నంచి వయబడెను. మైత్రావరణుని సుతుడు (వస్త్రషఠ మహరిి) కోపించిన్వ్యడై
నీబాహువులు పరశురామునిచే ఖ్ండింపబడుగాక యని కరతవీరయని శపించెను.
వస్త్రష్ణఠ డిచి్న్ శపకరణముగా కరతవీరాయరునున్క నీతహీనులు, అతయంత
బలపరాక్రమవంతులైన్ పుత్రులనేకలు జనిమంచినర.
పరశురామావత్కరము విష్ణణవు యొకా కలావత్కరము. (విష్ణణధర్వమతతర పురాణం, అధ్యయ.35)
“...త్యషాం జఘన్యజ్య రామో విష్ణణరామనుష రూప ధృక్, అంశేన్ జాత్య భువి దేవదేవ సునిరాృత్క
భూమి రథోబభూవ. హృతం చ మేనే దితజ ప్రజాతం పీడాం న్ృణాం సాసయచ స్స్ ధరిత్రీ”.
స్స్క్షాదిాష్ణణవ మానుషరూపము ధరించినడు. మహావిష్ణణవు తన్ అంశతో న్వని
న్వతరించిన్ంతట భూదేవి మికిాలి సంతృపితని సంతోషమును పొందిన్ది. రాక్షస
ముఖ్యయలవలన్ న్రలక, తన్క కలుగుచున్న పీడ యింతతో విరగడైన్టుై తలచెను. జమదగిన
రేణుకలక నలువ పుత్రుడుగా రాముడు జనిమంచెను. భృగువంశ సంజాతుడుగాన్
భారువరాముడయ్యయను.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
51

భృగురాముడు తండ్రికి శుశ్రూషలు చేయుచుండెను. ఒకస్స్రి జమదగిన మహరిి భారయయందు


దోషమున్ంచి ఆమెను చంపుడని కొడుకల నజాఞపించెను. వ్యర తలిై యందలి గౌరవముతో
తండ్రియాజఞను పాటించలేదు. కోపించిన్ మహరిి వ్యరిని పశుపక్షాయది లక్షణములందెదరని
శపించెను. ఇంతలో రాముడు సమిథలు తీస్త్రకొని అడవినుండి వచె్ను. నీచురాలైన్ నీ తలిైని
చంపుమని ఆజాఞపించెను. వంటనే గండ్రగొడాలితో ఆమె శిరసువను ఖ్ండించెను. అంత, సంతుష్ణట
డైన్ మహరిి “నీవు సాచ్ందమరణము గలవ్యడ వయ్యయదవు. నీలో విష్ణణత్యజసువన్నంత వరక
యుదధమందు నిన్నవార జయింపనేరర. దశరథుని కొడుకై ధరామతుమడు
రాముడవతరించును. రఘువంశమందు స్స్క్షాదిాష్ణణవు మానుష రూపధ్యరియై వచు్ను.
నీవ్యతని గలస్త్రకొన్నపుడు నతడు వైషణవ త్యజసువతో కూడుకొనును. నీవు వచి్న్పని సమాపతమై
నీవు విష్ణణత్యజసువతో విడివడుదువు. తరవ్యత నీవు శసిము పటటవలదు. బాధలోనున్నవ్యరిని
రక్షంచుటకతపప నీ కమీదట ఆయుధముతో పనిలేదు” అని పలికెను. ఇంకనూ నీకిషటమైన్
వరమును కోరకొమమన్ను. అంత, మా యమమను బ్రతకించి స్దరలక శపవిముకిత
నందింపుడు. వ్యరికి ఈ జరిగిన్ విషయ మేమియు తెలియన్టుై అనుగ్రహ్నంపుడు అని
ప్రారిాంచెను. తన్ తపశశకితతో జమదగిన రాముని కోరిక మనినంచెను. పిదప తండ్రి యనుజఞచే
హ్నమాలయములందు పరమేశారనిగూరి్ తపసువచేసెను.
సంహ్నకయుల వధ: అదేసమయములో ఇంద్రాది దేవతలు సంహ్నకయుల (కశయప, స్త్రంహ్నకల
పుత్రుల) వలన్ భయపడి శంకరని శరణు జొచి్రి. “వ్యరలు దేవకంటకలు. నేను రాముని
స్స్ధన్ముగా గొని వ్యరిని కూలె్దను”. అనిపలిా హ్నమాలయమున్ందు తపస్త్రాయైన్ రాముని
పిలిపించి “సంహ్నకయాన్ దురాచారా న్సురాన్ జహ్న పుత్రక! సమరా స్స్తన్ భవ్యన్ హంతుం
న 2 న్యః కశ్న్ విదయత్య”. (నయన! దురాచారలైన్ సంహ్నకయులను నీవు సంహరింపుము.
ఇందుక నీవ సమరాడవు) అని పలుకగా, సమసతమైన్ అసి సమూహము నసగుము వ్యరిని
హత మొన్రతన్న్ను. “నీక అసిములతో పనియమి? నీవు సాయంగా విష్ణణదేవుడవు. అసి
రహ్నతుడ వైన్నూ వీర నీయ్యదుట యుదధము చేయలేర” అని శివుడు పలుక అతని యాజఞచే
పరాక్రమ ప్రభావము పెంపొందిన్ వ్యడై పరశురాముడు గండ్రగొడాలితో సంహ్నకయుల
న్ందరిని దునుమాడెను. ఈ సందరభముగా సంహ్నకయుడైన్ స్స్లుానితో వ్యరి గురవైన్
శుక్రాచారయడన్న మాటలు ఒకస్స్రి చూద్వదము: “యద్వయద్వహ్న ధరమసయ గాైనిరభవత ద్వన్వ!

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
52

అభుయత్కాన్ మధరమసయ తద్వత్కమన్ం సృజతయస, కద్వచిదెలదతయ దేవష్ణ కద్వచిన్మనుజేష్ణచ, ద థ


తరయక్షు జాఞత్కా కరయ బలాబలం”. (ఎప్పుడెప్పుడు ధరమమున్క భంగము, అధరమమున్క
అభుయత్కాన్ము వచు్న్న అప్పుడీశారడు తన్ను త్కనే సృజించుకొనును.ఒకతరి దైతుయలందు,
ఒకతరి దేవతలందు, ఒకప్పుడు మనుష్ణయలందు ఒకతరి పశుపక్షాయదులందు కరయముయొకా
బలాబలముల న్రిగి త్కను వచు్ చుండును).
కరతవీరాయరునుని వధ: దైవ ప్రేరితుడై ఒకర్వజు కరతవీరాయరునుడు వటకై అడవికి వళ్లళ అలస్త్ర
జమదగినముని ఆశ్రమమున్కగెను. మునిచేత గౌరవింప బడిన్ రాజు అతనిచేత నసగబడిన్
సత్కారమున్క సంతోష్టంపక, వ్యరి హోమధ్యనువును కైవసము చేసుకోదలచి భటులచే
బలవంతముగా ధ్యనువును సంగ్రహ్నంచి తీసుకెళ్వళర. ఇది తెలిస్త్రన్ పరశురాముడు మాహ్నషమతీ
పురమున్క వళ్లై కరతవీరాయరునుని సంహరించి ధ్యనువును దూడతో సహా తీసుకొని
ఆశ్రమమున్క చేరను. జరిగిన్ విషయమును తెలిస్త్రకొన్న జమదగిన మహరిి
తన్కమారనితో ఇటైననడు. “...భవ్యన్ పాపమకరష్ఠత్, అవధీన్నరదేవం
యతవరాదేవమయం వృథా”. (నీవు సకల దేవత్కసారూపుడగు న్రపతని వయరాముగా
సంహరించి పాపమును చేస్త్రతవి) మహారాజును వధించుట బ్రహమహతయ కంటే ఎకావ
పాపము. నీవు బుదిధయందు అచుయతుని నిలిపి పుణయక్షేత్రములను సేవించి పాపమును
పోగొటుటకొనుము అని ఆదేశింప సంవతవరకలము తీరాయాత్రలు సలిపి ఆశ్రమమున్క తరిగి
వచె్ను. కొంతకలము పిదప, నడు పారిపోయిన్ కరతవీరాయరునుని సుతులు పాతవైరము
మరవనివ్యరై, పరశురాముడు స్దరలతోగూడి అడవికి వళ్లళన్ సమయములో జమదగిన
మహరిి యొకా ఆశ్రమమున్క వచి్ పరమేశార ధ్యయన్మగునడైన్ మహరిి శిరసువను, రేణుక
వ్యరించుచున్ననూ విన్క, ఖ్ండించి వళ్లళరి. పుత్రా! పరశురామా! నీ శత్రువులను శిక్షంచుటక
రా అంటూ ముని కళ్లబరముపై బడి ఇరవది యొకా మారై గుండెలు బాదుకొంటూ
విలపించుచున్న తలిైని చూచి పరశురాముడు కోపోద్రకతడై భూమండలమంతయూ ఇరవది
యొకా మారై చుటిట బ్రాహమణ ద్రోహులైన్ క్షత్రియ సమూహములను సంహరించెను.
భూమండలమందలి క్షత్రియులన్లైరను సంహరించిన్ పిదప పరశురాముని కలములో
దశరథ, జన్కదులెలా ఉననర? అని ప్రశన.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
53

శ్రీమద్వభగవతములో “అవత్కరే ష్టడశమే పశయ న్బుహమ ద్రుహో న్ృపాన్, త్రిసవపతకృతాః కపితో


నిః క్షత్రా మకర్వ న్మహీం” (16 వ అవత్కరములో బ్రాహమణ ద్రోహులైన్ రాజులన్ందరినీ 21
మారై కపితుడై పరశురాముడు వధించాడు) అని ఉన్నది. బ్రాహమణ ప్రియులైన్వ్యర,
బ్రాహమణుల నరాదించిన్వ్యర క్షేమమని భావించవలెను. మరియు,
శ్నై. నిఃక్షత్రముర్తాం కృత్కాతు, జామదగనయః ప్రత్కపవ్యన్, రరక్ష భగవ్యనేక, మిక్షాాకోసువు
మహాకలం, మాత్కమహస్స్యన్ాయత్కా, ద్రేణుకవచనతతధ్య, త్కన్ భ్రషటరాజాయన్ కృత్కావై,
మాత్కమహకలోదభవ్యన్, అహత్కా మనువంశం తమ్, రామో న్ృపకలాన్తకః, సరాంతు భూ
భృత్కం వంశం, నశయామాస వీరయవ్యన్, నిఃక్షత్రా ముర్తాం కృత్కాతు, జమదగినసుతో బలీ,
అశామేధం మహాయజఞం చకర విధివదిదాజః
తన్తలిై యిక్షాాకవంశజు డగు రేణుకని కూతురగుటచే రేణుక మాటనుబటిట
యిక్షాాకవంశమును నశము చేయలేదుగాని తకిాన్రాజుల న్ందరను ధాంసము చేసెన్ని
పదమపురాణమున్ందలి పై ప్రమాణమును బటిట భావించవచు్ను.

అదెలాత పంచరతనం
రజుా జాఞన ద్వభత రాజ్జు యథా ~హ్నః – స్స్ాత్కమజానజాఞన ద్వతమన్న జీవభావః
ఆపోతకతయ హ్న భ్రంతనశే సరజుు – ర్తువో నహం దేశికోకతయ శివోహమ్ (2)
త్రాడున్ందు ఇది త్రాడు అని తెలియకపోవుటచే ఇది పాము అను భ్రంత య్యటుై
కలుగుచున్నదో అటేై ఆతమ సారూపము తెలియకపోవుట చేత ఆతమయందు జీవుడను భ్రంత
కలుగుచున్నది. పాము అను భ్రంతతో భయకంపాదులు కలిగి బాధ నందుచున్న వ్యనికి
“ఇది పామూకదు, ఇత త్రాడు” అని ఆపుతలగువ్యర చెపపగా పాము అను భ్రంత
న్శించిపోయి, అచట నున్నది త్రాడే అని త్యలును. అజానన్కలమున్ ఏరపడిన్ భయకంపాది
అన్రధములును తొలగిపోవును. అటేై నేను జీవుడను అను భ్రంతవలన్ జన్న్ మరణాది
స్స్ంస్స్రిక దుఃఖ్ములతో బాధ నందుచున్న నక నీవు జీవుడవు కవు పరశివ సారూపుడవ
అని సదుురవు లుపదేశించగా అన్రధములగు జన్న్ మరణాది బాధలును తొలగిపోవును.
మోక్షము స్త్రదిధంచును. శ్రీశంకరాచారయకృతం

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
54

ప్రస్స్ాన్త్రయ పారిజాతము
(ఉపనిషద్ - బ్రహమసూత్ర - భగవద్గుత్క స్స్రము)
ధ్యరావ్యహ్నక-33 వ భాగం
ప్రణేత : బహుభాషా కోవిద – స్స్హ్నతయ తతతా విశరద
బ్రహమశ్రీ యలైంరాజు శ్రీనివ్యసరావు
మూడవ భాగము – భగవతీుత – 10. విభూతయోగం

అలా చేసేత అది జాఞన్ మారుమనిపించుకొంటుంది. ఇకాడికి ధ్యయన్ జాఞన్ యోగాలు రండూ
రండధ్యయయాలలోనూ ప్రవచింప బడాాయి. వీటి మూలంగా భగవ్యనుడి సగుణ నిరుణ
సారూపాలు రండూ కూడా నిరూపితమైనయి. పోత్య ఇక నిరుణ౦గానే ఉన్న ఆ తతతాం
సగుణంగా కూడా ఎలా భాస్త్రంచ గలదో విభూత యోగమనే పదియవ అధ్యయయం మన్క
బయట పెడుతుంది.సారూపమూ-విభూత-అని తతతాం రండు విధ్యలు. అందులో సారూపానేన
నిరుణ మననర. అది కవలం శుదధమైన్ చైతన్యమంతకనన ఏ గుణమూ లేదు ద్వనికి. ద్వని
న్లాగ్ద చూచి అనుభవించగలిగిత్య మంచిదే. కని ఈ జీవుడంతటి స్స్మరాాయనికి న్నచుకోలేదు.
కబటిట కరణాళ్ళడైన్ ఆ ఈశారడే స్స్ధకల కోసం చరాచర ప్రకృతగా మారిపోయాడు. ద్గనినే
సగుణ మననర. విభూత అనే మాటకూడా అదే. వివిధ రూపాలుగా కవటమే విభూత.
అండపిండ బ్రహామండాతమకంగా కనిపించే ఈ సృష్టట అంత్క ఆ చైతన్య విభూత్య.

అయిత్య ద్గనిన్లా చూచిన్ప్పుడే మన్క ఫలితమిసుతంది. చూడలేకపోత్య వివిధ రూపాలుగా


మాత్రమే కనిపిసుతంది గాని ఈ రూపాలనీన దేనివో ఆ మూలతతతాం మన్ దృష్టటకి రాదు ద్వనితో
సంస్స్రమే గాని స్స్ధకడికి స్స్యుజయం లేదు. అంచేత భిన్నతాంలో ఏకత్కానిన దరిశంచటం
కోసమే ఈ విభూత యోగం చెపపవలస్త్ర వచి్ంది. మన్క కనిపించే సగుణం ద్వారా కనిపించని
నిరుణానిన మన్సుక తెచు్కోవటమే ద్గని ప్రయోజన్ం.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
55

“ఏత్కం విభూతం యోగం చ” అని విభూత యోగ శబాదలను రంటినీ వరచేస్త్ర చెపపటంలోనే ఈ
సతయం మన్క గోచరిసుతన్నది. విభూత అంటే వైవిధయం. Diversity. యోగమంటే ఏకతాం
Unity వివిధరూపాలుగా కన్పడే న సృష్టటన్ంత్క నసారూపంగా ఏకం చేసుకొని చూడవలస్త్ర
ఉంటుందని భగవ్యనుడి అభిప్రాయం.

మొదట ఆ వైవిధయమేమిట్ల చూత్కము, “బుదిధర్చ జాఞన్ మసమోమహః భయం చా భయ మేవచ –


భవంత భావ్య భూత్కనం – మతత ఏవ పృథగిాధ్యః” బుదిధ దగుర నుంచీ అయశం ద్వక ప్రాణి
కోటికెనిన భావ్యలున్నవో అవనీన నవలైనే ఏరపడుతునన యంటాడు. సృష్టటకరతలుగా చెపపబడే
ఋగాాది మహరిలూ స్స్వరాణయదులైన్ మనువులూ ప్రజాపతులూ-అందరూ న సంకలపం వలై
కలిగిన్వ్యరే న్ంటాడు. అంతెందుక. అభయంతరం గానేకక బాహయంగా చూచే ఈ చరాచర
పద్వరాజాతమంతటికీ కూడా నేనే మూలం. “అహం సరాసయ ప్రభవః-మతతసవరాం ప్రవరతత్య” సృష్టట
స్త్రాత లయాలనీన న వలైనే జరగుతుననయి. అనీన న విభూతులే. అయిత్య “యదయదిాభూత
మతవతతాం శ్రీమదూరిుత మేవ వ్య” కొనిన శ్రీమంతములూ ఊరిుతములూ అయి ఉంటాయి.
వ్యటిలో భాగవతతతతాం ప్రసుఫటంగా భాస్త్రసుతంటుంది. కబటిట అలాంటి వ్యటిని నేనేన్ని ధ్యయన్ం
చేసే స్స్ధకడు తపపకండా తరిస్స్తడు.

అవి ఏవి-ఎలా ఉంటాయని-అడిగిత్య సాయంగానే బోధిసుతననడరునుడికి. ఆదితుయలలో విష్ణణవు


దగురి నుంచీ-జాఞన్వంతుల జాఞన్ం ద్వక-అంత్క నేనే న్ని ఏకరవు పెడత్కడు. అంత్క చెపిప
చివరక “న్త దస్త్రత విన యత్కవయ న్మయా భూతం చరాచరం” నేను విన ఈ చరాచర సృష్టటలో
ఏద్గ లేదని చాటుత్కడు. అంటే ఏమని అరాం. ఇది ఎంతగా ఎనిన విధ్యలుగా – కన్పడుతునన –
వ్యసతవంలో అంత్క భాగవతవారూపమే. అలాంటి వ్యడికి విభూతతో పనిలేదు. “అహ మాత్కమ
గుడా కశ సరాభూత్క శయ స్త్రాతః” ప్రతయగాతమ రూపంగా అందరిలో ఉన్నది ఆ పరమాత్యమ.
అంతరమఖ్యడైన్ స్స్ధకడా తత్కతానేన అందుకోవచు్.

మరి ఇలా స్స్క్షాతుతగా అందుకోలేని వ్యడికోసమే ఈ విభూత దరశన్మనే ఉపాయం. నితయమూ


ఈ భగవదిాభూతని చూసూత-ద్గనేన భజిసూత-ఒకరికొకర ద్గనిన గురించే చెప్పుకొంటూ “మచి్త్కత

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
56

మదుత ప్రాణా” అన్నటుట తదేక చితుతలూ తదేక జీవనులూ అయి వరితంచే వ్యరికిది సులభం.
“దద్వమి బుదిధ యోగం తమ్ యన్ మా ముప యానితత్య” అలాంటి వ్యరికి బుదిధ యోగానిన
ప్రస్స్దిస్స్తడట భగవ్యనుడు. దరిశంచటం మన్వంతైత్య ప్రస్స్దించటం ఆయన్ వంతు. ఈ బుదిధ
యోగం మూలంగా జాఞన్మనే ద్గపం ప్రజాలించి అజాఞన్రూపమైన్ తమసువను దూరంగా
తరిమివసుతంది.

ద్వనితో “భజంత్య మాం బుధ్య-భావ సమనిాత్కః” భావ సమనిాతులై బుధులైన్ వ్యర


భగవతతత్కతానేన సేవిస్స్తరట. బుధులంటే ఎవర. అవగత పరమారా తతుతాలే బుధులననర
భగవత్కపదులు. ఇక భావమంటే ఏమిటి. భావనే భావం, భావన్ అంటే పరమారా తత్కతాభి
నివశమని వ్యరే సెలవిచా్ర. అంచేత ననరూపాలుగా చెదిరిపోయిన్ ఈ విశాన్నంత్క
కూడగటుటకొని స్స్ధకడక ఒక చైతన్య రూపంగా in the form of pure Consciousness
దరిశసేత చాలు. వ్యడే కృత్కరాడని చెపపటమే ఇంతకూ ఈ విభూత యోగంలో వివక్షతమైన్
intended అంశం.

అన్నయ శి్ంతయంతో మాం య జనః పరయపాసత్య !


త్యషాం నిత్కయభియుకతనం యోగక్షేమం వహామయహమ్ ! !
ఎవర ఇతరభావములు లేనివ్యరై న్నునగూరి్ చింతంచుచు ఎడతెగక ధ్యయనించుచుననర్వ,
ఎలైప్పుడు నయందే నిషఠగలిుయుండు అటిటవ్యరియొకా యోగ క్షేమములను నేను వహ్నంచు
చుననను.
యతార్వష్ట యదశనస్త్ర యజుు హోష్ట దద్వస్త్ర యత్ !
యతత పసయస్త్ర కనేతయ తతుారషా మదరపణమ్ ! !
ఓ అరున నీవది చేస్త్రన్ను, తనిన్ను, హోమమోన్రి్న్ను, ద్వన్ము చేస్త్రన్ను, తపసువ
చేస్త్రన్ను, ద్వనిని న కరిపంపుము.
భగవద్గుత - రాజవిద్వయ రాజగుహయ యోగము

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
57

Nagella Nandagopal Chetty


Duputy Manager (Retired), State Bank of India,
Madanapalle, Chittoor Dist. A.P. (M): 94410 49045

సకల దేవత్క సారూపం గాయత్రి


(సేకరణ వ్యయసం)

గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిస్త్రన, అదేమిట్ల అసలు ఎలా జపించాలో తెలియదు
కొందరికి. మంత్రము తెలిస్త్రన కలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవిత్కలను
గడపాలివరావటం వలై ఈ మంత్రానిన గబగబ బటీటయం పటిటన్టుట మొకాబడిగా దేవుని ముందు
అపపగించేస్త్ర హమమయయ ఈ ర్వజుకి చదివశను అనుకంటార.
నిజానికి గాయత్రీ మంత్రానిన అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిట్ల అది ఎలా
జపించాలో తెలుపవలెన్ని నయొకా చిన్న ప్రయతనం. గాయత్రీ మంత్రము అంటే…
“ఓం, భూరభవసువవః, తతవవితురారేణయం,
భర్వుదేవసయ ధీమహ్న, ధియో యో న్ః
ప్రచోదయాత్”
ఇది మంత్రము. ఈ మంత్రానిన ఏకధ్యటిగా
చదవకండా మంత్రనిన నలుగు చోటై ఆపి
చదవ్యలి. అది ఎలాగంటే…
ఓం
భూరభవసువవః
తతవవితురారేణయం
భర్వుదేవసయ ధీమహ్న
ధియో యోన్ః ప్రచోదయాత్

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
58

ఇలా మంత్రం మదయలో నలుగు స్స్రై ఆపి చదవ్యలి. ఈ మంత్రములో “ఓం” అనేది
“ప్రణవము”, “భూరభవసువవః” లోని భూః, భువః, సువః అనేవి “వ్యయహృతులు”. వ్యయహృతులు
అనేవి దివయశకితని కలిగిన్ పద్వలు. ఇవి మూడు లోకలను సూచిస్స్తయి. “తత్” నుంచి మిగిలిన్
భాగానిన “స్స్విత్రి” అని అంటార.
గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలుననయి. వ్యటిని ఆధ్యరం చేసుకని నిరిమతమైన్ కొనిన
గొపప ఆలయాలను ఒకస్స్రి అవలోకించుకంద్వం.
1. కంచి కమాక్ష మందిరం లో అమమవ్యర మూలవిరాటుటగా కూర్ని ఉన్న మంటపానిన
గాయత్రి మంటపం అంటార. ఆ ప్రాకరంలో 24 సతంభాలుననయి. అవి 24 బీజాక్షరాలక
ప్రతీకలు.
2. కోణార్చా లోని సూరయ దేవ్యలయ సముద్వయం ఒక పెదద రథం మీద వున్నటుట నిరిమంచబడి
వున్నది. ఆ రథానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వుననయి. వ్యటిని ఆంగ్దైయులు
24 గంటలని చెపాపర. మన్వ్యళ్ళళ ద్వనినే పటుటకని వలాైడుతుననర.
3. పురాణ కథన్ం ప్రకరం 24 ఋష్ణలు వ్యరి మంత్రశకితని ఈ 24 బీజాక్షరాలలో నిక్షపతం
చేశర. ధరమచక్రం లో వున్న 24 చువాలు (spokes ) వ్యటికి ప్రతీకలు. ద్వనేన మన్ం
సమయచక్రం అని కూడా అంటుననము.
4. జైన్ స్త్రద్వధంతంలో 24 తీరధంకరలు – ఇది అవైదిక మతమైన వ్యటికి మూలం మన్ వదమే.
5. 24 కశవ నమాలు
6. 24 తత్కాలు : ఐదు జాఞనేనిదుయాలు, 5 కరేమంద్రయాలు, పంచ తనమత్రలు, 5 మహదూభత్కలు,
బుదిధ, ప్రకృత, అహంకరం, మన్సువ
7. ఛందసువలలో ఒకనక గొపప ఛందసువ గాయత్రి పేర మీద వున్నది. భగవద్గుతలో శ్రీ కృష్ణణడు
ఇలా చెబుత్కడు : “ బృహత్కవమ తథా స్స్మానం గాయత్రీ చందస్స్మహం”
8. రామాయణం లో 24 సహస్ర శ్నైకలు.
9. రామాయణం గాయత్రి మంత్రానేన ప్రతపాదిస్తంది. కవ్యలంటే మీరే ఒకస్స్రి తరచి
చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్నైకలను గనుక మీర చూసెత మీక
గాయత్రి మంత్రమే కన్బడుతుంది. ద్గనిన గాయత్రి రామాయణం అని కూడా అంటార

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
59

10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శసిం తెలిస్త్రన్వ్యళ్ళళ ద్గనేన గాయత్రి ఉపాసన్
అని అంటార.
11. మన్ వనునపాము లో 24 మృదులాసుతలు ( Cartilage )వుంటాయి. వ్యటికి అధి దేవతలే
గాయత్రి మంత్రాక్షరాలు.
“న్ గాయత్రీ త్రాహయ పరం మంత్రం .. న్మాత్క: పర దైవతం” అననర పెదదలు . 24
బీజాక్షరాలతో కూడిన్ గాయత్రీ మాతను ఒకాస్స్రి జపిసేత చాలు, సరా పాపాలు
హరిస్స్తయంటార. సకల దోషాలు తొలగి పోత్కయంటార. సకల దేవత్క సారూపం గాయత్రీ.
రామాయణ స్స్రం గాయత్రి. కోరాలు తీరే్ మంత్ర రాజం గాయత్రి. విశాశంతకి పరిషాారం
గాయత్రి .. సకల కోరాలు ఈడేరే్ మహా మంత్రం గాయత్రి .. 24 బీజాక్షర సంపుటి గాయత్రి ..
అలాంటి గాయత్రి మాతను సమరణం చేసుకోవడం అంటే నిజంగా పూరా జన్మ సుకృతమే అని
చెపాపలి.

!! గాయత్రి రక్ష సరా జగద్రక్ష !!

యత్ర విదాజున్న నస్త్రత, శైఘయసతత్రా ఽ లప ధీరపి


అపాద పాదపే దేశే హేయరండో ఽ పి ద్రుమాయత్య.
ఎకాడ విద్వాంసులుండర్వ అకాడ అలపజుఞడు కూడా పొగడబడుత్కడు. అసలు చెటేట
లేనిచోట ఆముదపు చెటేట మహావృక్షమౌతుంది.
యతోన హ్న సతతం కరయః తతో దైవన్ స్త్రదధయత|
దైవం పురషకరశ్ కృత్కనేతన్నపపదయత్య||
త్క:- "తమ ఇషటస్త్రదిధకి నిరంతరం ప్రయతనం చేయవలస్త్రన్దే. అప్పుడు దైవ్యనుగ్రహం
ఫలిసుతంది. దైవ్యనుగ్రహం, మాన్వప్రయతనం, కలం వలైనే స్త్రదిధస్స్తయి"...
నేలబటై మణికంఠ శరమ

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
60

విస్స్వప్రగడ రామలింగ్దశార రావు, B.Com., వ్యన్పలిై (తూ.గో. జిలాై)


సాగ్రమం – ప్రసుతత నివ్యసము :హైదరాబాద్
విశ్రాంత SBI అధికరి. సంగీత-స్స్హ్నతయ, ఆధ్యయతమక, ధ్యరిమక రచన్ల
యందు స్స్ంసృతక కరయక్రమాల పటై అనురకిత. (మొ): 94901 95303

విశిషట యోగవ్యస్త్రషఠము
భారతీయ ఆధ్యయతమక తతతామును జాఞన్ సంపదను కరతలా మలకముగా చినిన చినిన కథల
ద్వారా చకాని ఉపమాన్ములతో దృషాటంతములతో ఆఖాయన్ములతో గొపప గొపప పారమారిధక
రహసయములను ప్రసుఫటముగా వివరింపబడిన్ ఆధ్యయతమక రస తరంగ మాలికయ ఈ
యోగవ్యస్త్రషటము. ద్గనికి వశిషఠ గీత అని కూడా నమాంతరము కలదు. వ్యలీమకి మహరిి
ముపెలపరండువల శ్నైకములతో లిఖించిన్ ఈ గ్రంథము మికిాలి ఆసకితకరమై జిజాఞసువులక
చకాని జాఞన్ మారాునిన మోక్ష సంపదను అందజేసుతంది. మోక్ష ప్రాపితకి వలస్త్రన్ సమసత స్స్ధన
సంపతతని సువయకతమొన్రించుటచే ద్గనికి
మోక్షోపాయము అన్న పేరవచి్న్ది.
కనుకనే మూల గ్రంథము యొకా ప్రత సరిగా
చివరను 'ఇత శ్రీ వశిషఠ మహా రామాయణే
వ్యలీమకీయ మోక్షోపాయ' అను వ్యకయంలో
ఉలేైఖించబడిన్వి. అజాఞనంధ కరమున్
బడి సంస్స్ర త్కపత్రయముచే మిగుల
పరితపించుచు, ద్వరి తెనూన గాన్ని
జీవులను, తత్ ఉప దేశము ద్వారా
ఉదధరించుచు వ్యరి హృదయ త్కపములను
చలాైరి్ శంత నసంగున్టిట దివయ
బోధనమృతమే ఈ యోగవ్యస్త్రషఠ గ్రంథ రాజము. ఈ గ్రంథము యొకా విచారణచే జనులు

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
61

సంస్స్ర సంకటమును లెసవగా ద్వటగలర అను బ్రహమ వ్యకయములు ఈ అరధమునే సఫష్టటకరించు


చున్నవి.
శ్రీరామచంద్రుడు పదునర వతవరముల చిరత ప్రాయమున్ందు దృశయ ప్రపంచము యొకా
అనితయతను ఎరిగి భోగ విలాసములందు పూరితగా విరకతడై కరతవయము తెలియక విషాద గ్రసుతడై
తూష్టణస్త్రాతుడై, నిరిైపుతడై యున్న సమయమున్ అతని కలగురవగు శ్రీ వస్త్రషఠ మునీంద్రుడు
అతనికి ధైర్వయత్కవహములు పురిగొలుపుచు విశామిత్ర మహరిి ఆదేశనుస్స్రము శ్రీరాముని
కరతవోయనుమఖ్యనిగా చేస్త్ర ఆయన్ అవత్కర లక్షయ దిశగా మళ్లైస్స్తడు. ఆ అఖ్ండ పారమారిధక
బోధయ ఈ వస్త్రషఠ గీత. ఈ వ్యస్త్రషఠ ఉదుుంథము జన్స్స్మాన్యము కంతకను సంస్స్ర
తరణోపాయముగా విలస్త్రలుైచున్నది. నిండు సభయందు ఇరవది దిన్ములు వశిషట
మునీంద్రుని దివోయపదేశము కొన్స్స్గిన్ది. అప్పుడు ఆ దశరథుని ఆస్స్ాన్మంతయు వ్యలీమకది
మహరిలతోను త్రిలోక సంచారి అయిన్ నరదుని తోడను, శరాయత, ఋచీకడు మొదలైన్
వద వద్వంగ పారంగతులైన్ మహనీయులతోను నిండిపోయి ఉండెను. ఈ వస్త్రషఠ గీత పూరిత
అయిన్ వంటనే 'అహో బతః మహత్ పుణయం శ్రుతం జాఞతమ్ మునిరమఖాత్ ఏవ గంగా సహస్రేణ
స్స్నత్క ఇవ వయం స్త్రాత్క' అని వస్త్రషఠ మునీంద్రుని పూరా విర్వధి అయిన్ విశామిత్రుడు
పొంగిపోయి, ఇలా శైఘంచాడు. ఆహా ఎంత సంతోషము! మహా పుణయ సారూపమై
పవిత్రమైన్టిట జాఞన్మును ఇప్పుడు వస్త్రషఠ మునీంద్రుని ముఖ్తః విన్గలిగితమి. ద్వనిచే
వలకొలది గంగా న్దులందు స్స్నన్ము చేస్త్రన్ చందమున్ మన్ము ఇప్పుడు పవిత్రులమైతమి
అని వ్యరందర ఆన్ంద పడిపోయార. అటేై నరదుడు కూడా ఎటువంటి బోధను
ఇంతకముందు ఏ లోకమందును వినియుండలేదో, అటిట మహా బోధను విని న కరణదాయము
పవిత్రములైపోయిన్వి అని వచించాడు. ఇక ఈ గ్రంథమున్ ప్రస్స్తవించబడిన్ విషయములేవో
పరిశీలించెదము.
శ్రీరామ చంద్రుడు రాఘవ వైరాగయ ప్రకరణలో ఈ విధంగా ప్రస్స్తవిస్స్తడు. 'ఆయుః పలైవ కోణాగ్ర
లాంబాంబు క్షణభంగురం ఉన్మతత మివ సంతదయ యాతయ కండే శర్తరకం' అన్గా ఆయువు
చిగుళ్ై చివరల వ్రేలాడు జలబిందువు వలె క్షణ భంగురమైన్ది. అది పిచి్ వ్యనివలె
అకలమున్నే ఈ శర్తరమును విడిచి పోవుచున్నది. అటేై 'ప్రాజఞ శూరా .... అన్న శ్నైకంలో ఈ
విధంగా అంటాడు. ధూళ్ల రతనములను మలిన్మొన్ర్న్టుై గొపప ప్రజాఞ వంతులను శూరలను

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
62

కృతజుఞలను సరాల య్యడ ప్రీతీ కలవ్యరిని కోమల సాభావులను కూడా లక్ష్మి (సంపదలు, ధన్ము)
మలిన్మొన్ర్చున్నది. అటేై 'దోషై జరురత్కం ... అన్న శ్నైకములో మన్సువ సత్కారయములను,
మహాతుమల సేవలను విడిచి కమాది దోషములను ఆశ్రయించి శకితని కోలోపవుచున్నది.
మరియు న్మలిపింఛపు తుది కొన్ గాలిలో నూగులాడుచున్నటుై చంచలమై చలించు చున్నది.
ఇటుై నిరాసకతడై యున్న శ్రీరామచంద్రుని ఏ విధముగా తన్ బోధతో వస్త్రష్ణఠడు మేలాలిపినడో
ఈ శ్నైకములలో పరిశీలించెదము. 'సంతోష స్స్ధు సంగశ్ విచార్వ ..... అన్న శ్నైకంలో
సంతుష్టట, స్స్ధుజన్ స్స్ంగతయము, విచారణ, శమము, ఈ నలుగ్ద సంస్స్ర సముద్రమును
ద్వటుటక మనుజులక ఉపాయములై యున్నవి అని వచించార. అటేై పురష ప్రయతనము
యొకా ఆవశయకతను ఈ క్రంది శ్నైకములో వివరించార.

పురష ప్రయతన జనేన్ మన్నవనే - శుభ తటాను గత్కన్ క్రమశః కర


వరమత్య నిజభావ మహాన్ద్గ -మహా హత్యన్ మనగపిన్నహయసే

అన్గా శ్రేషఠ బుదిధ గల రామచంద్రా! ప్రబల పురష ప్రయతన వగముచే మన్సు అను వన్మందలి
ఈ నిజ వ్యసనరూప న్దిని క్రమముగా శుభ ప్రవ్యహమువైపున్క మరలింపుము. అటుై
చేయుటచే నీవు అశుభ ప్రవ్యహముచే ఒకింతయైన్ను కొటుటకొని పోబడవు.
'క్షపిత్క న్ఖిలా లోకం దుఃఖ్ః క్రకచా ద్వరిత్కం ...' అన్న శ్నైకములో ఆకశమున్ నున్న సూరయ
భగవ్యనుడు క్రంద నున్నటిట వన్ వృక్షాదులను చూచుచున్నటుై జాఞని క్షయమును
బొందిన్టిటదియు, దుఃఖ్మను ఱంపముచే కోయబడిన్టిటదియు అగు లోకలన్ందరితో కూడిన్
ప్రపంచమును చూచుచుండును. 'బదోధహ్న వ్యసన బదోధ ...' అన్న మర్వ శ్నైకంలో వ్యసన్లచే
బంధింపబడిన్వ్యడే బదుధడు. వ్యసన క్షయమే మోక్షము. కవున్ వ్యసన్లను పరితయజించి
మోక్షమును గురించిన్ కోరికలను తయజించి వయవలెన్ని బోధిస్స్తడు. వ్యసన్లను
పరితయజించి ఆతమసుతడైన్ వ్యనికి కోరన్వసరము లేకనే మోక్షము లభించున్ని భావన్.
ఇవనినయు చెపిప ఒక చోట మోక్షమంటే ఏమిట్ల అందరికి సులభముగా అరధమయయ ర్తతలో
వరచటను వచింపని విధములో బోధిస్స్తడు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
63

'న్మోక్షో న్భసః పృష్ఠట న్ పాత్కలే న్ భూతలే


మోక్షోహ్న చేతో విమలం సమయక్ జాఞన్విబోధితం'
అన్గా మోక్షమన్గా ఆకశమున్ వన్క భాగమున్గాని (ఊరధా లోకములలో) పాత్కళ్మున్
గాని (అథోలోకములలో) భూతలమున్ గాని లేదు. ఉతతమ జాఞన్ముచే లెసవగా బోధితమైన్టిట
నిరమల చితతమే మోక్షము అని భావము.
వస్త్రషఠ గీతలో భగవద్గుత
యోగవ్యస్త్రషఠములో అరున్నపాఖాయన్ములో రాబోవు ద్వాపర యుగములో శ్రీకృషణ
భగవ్యనునిచే బోధింపబడిన్ భగవద్గుత ను గూరి్ గూడా ప్రస్స్తవిస్స్తర వస్త్రషఠ మహరిి. ఇది
వ్యరి భవిషయ దరశన్మున్క, త్రికల జాఞన్మున్క, స్స్క్షీ భూతంగా నిలుస్తంది. ద్గనివలన్ ఆ
మహరిి యొకా తపో మహ్నమ ఈశార్తయ శకిత వయకతములగుచున్నవి. ఈ రండు
గ్రంధములందును సందరభములు వరైన, లక్షయమొకటిగా నిలిచి చింత్కగ్రసుతలై వైకైబయ
మన్సుాలైన్ శ్రీరామచంద్ర, అరునులను కర్వయనుమఖ్యలను గావించుటలో జగదుురవులైన్
వస్త్రషఠ శ్రీకృష్ణణల కృష్ట అపారం లోకవందయమునై అలరారచున్నవి. భగవద్గుతలోని కొనిన
శ్నైకములు ఈ వస్త్రషఠ గీత యందు యథాతథముగా చెపపబడిన్వి. కనీ కొనిన శ్నైకములలో
పాదములు మారిన్వి. ఉద్వహరణక భగవద్గుతలో రండవ అధ్యయయము న్లభై ఎనిమిదవ
శ్నైకములో రండవ పాదము స్త్రదధ స్త్రదోధయ సమో భూత్కా సమతాం యోగ ఉచయత్య' అని ఉంటే,
యోగ వ్యస్త్రషటంలో రండవ పాదం నిసవంగసతాం యథాప్రాపత కరమవ్యన్ న్నిబధయసే అని
ఉంటుంది.
ఇటుై అదుభతమైన్ జాఞన్ మారుమును ఉపదేశించిన్ ఈ గ్రంథములో జాఞన్ మారుమే
మోక్షస్స్ధన్క ఉపకరించున్ని నిరదాందాముగా ప్రకటిస్స్తర వస్త్రషఠ మునీంద్రులు. అపారమైన్
ఈ మహా జాఞన్ స్స్గరానిన ఈ చినిన వ్యయసపు పిడికిటిలో ఇముడు్ట అస్స్ధయమైన్పపటికీ
పాఠకలను ఈ గ్రంథ పఠనసకతలను చేయు ఉదేదశయంతో ఈ ప్రయతనం చేశను. శ్రీ కళ్హస్త్రత
శుక బ్రహామశ్రమము వ్యరి శ్రీ విద్వయ ప్రకశన్ందగిరి స్స్ాములవ్యరిచే విరచితమైన్
యోగవ్యస్త్రషఠ రత్కనకరం నలుగు వల శ్నైకములక కదింపబడి చకాటి సులభ శైలిలో
రచింపబడిన్ గ్రంథరాజము. సరాలక అవశయము పఠనీయ గ్రంథము.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
64

రాజయలక్ష్మి శ్రీనివ్యస్ బొడుాపలిై - సద్వచార సంపనునలు,సంప్రద్వయం కల


సుబబయయ, స్త్రత దంపతుల కమారత. చిన్నతన్ం నుంచి శ్రీ చంద్రశేఖ్రేంద్ర సరసాత,
ఛందోలు రాఘవ నరాయణ శస్త్రి, శ్రీ రామ శరణు లాంటి చాలా మంది
మహాతుమలను చూసూత, సేవ చేసూత పెరిగార. త్కను చేసే ప్రతపని తన్ గుర కృప,
అనుగ్రహం కోసం మాత్రమే అని చెపేప విన్య శీలి. మహాతుమల పరిచయం శీరిిక లో
అనేక మంది (250) మహాతుమలను పరిచయం చేశర.మొతతం 250 కి పైగా (ఇది
రాసేటప్పుడు) దతత స్ిత్రలు తెలుగు అనువ్యదం చేశర. ఇపపటికీ 100 కి పైగా దతత
క్షేత్రాలు,వివరాలు రాస్స్ర. అందరికి దత్కతత్రేయ తతాం అందుబాటులోకి తెచి్,ఈ స్స్రి
సంపూరణ దతత అవత్కరం మన్ తెలుగు వ్యరికి లభించాలి అని వ్యరి కోరిక. (మొ):
93256 09857 పూణే

మహాతుమల పరిచయం
కృపాళ్ళ మహరాజ్
కృపాళ్ళ మహరాజ్5-అకోటబర్చ-1922 సంవతవరంలో శరత్ పౌరిణమ ర్వజు జనిమంచార. అసలు
పేర రాం కృపాళ్ళ. వద్వలు,అషాటంగ మారుం, ఆయురేాద కళ్వశలలో విదయ న్భయస్త్రంచి కశీ,
ప్రయాగ,చిత్రకూటం, ఇండోర్చ లలో ఉండి, తన్క త్కను వన్వ్యసం విధించుకొని ఒక
సంవతవరం వృంద్వవన్ కి వళ్లై వుననర.తరవ్యత 17 వ యడు ద్వక 6 న్లలు తీవ్రంగా మహా
మంత్ర సమరణ చేశర. వద్వలు, ఉపనిషతుతలు సహా వీరికి తెలియని శసిం అంటూ లేదు. శ్రీ ఆది
శంకరాచారయ, రామనుజాచారయ, నింబరారాచారయ, మధ్యాచారయ తరవ్యత 1947 లో కశీ
విద్వయ పరిషత్ నుంచి జగత్ గుర అనే పేరతో పిలిపించుకననర. అపార మేధ్య శకిత వీరిది. ఏ
శ్నైకం గురించైన అధ్యయయం, శ్నైకం సంఖ్యతో సహా చెపేపయగలర.1950 నుంచి 1970 వరక
ధరమ ప్రచారం చేశర.
బ్రహమసూత్రాలు, ఉపనిషతుతలు, గీత, రాధ్యగోవింద గీత, భజన్లు,కీరతన్లు రస్ పంచ
ఆధ్యయయిని లాంటి అనేక గ్రంథాలు రచించార. అత సులభ పదధతలో ఆధ్యయతమక వివరణలు చెపిప
కోటాైది మందిని ఆధ్యయతమకత వైపు మరలించార. వ్యరి సమాధ్యనలు కొనిన ప్రశనలక, సరళ్
స్స్ధన్ అంటే ఏమిటి?అంటే బ్రహమసూత్రాలలో తరచూ సతవంగం, ఉపదేశలు, సత్ గురవుల
బోధలు విన్డం స్స్ధకలక చాలా ముఖ్యం. గుర బోధల మన్న్ం చాలా ముఖ్యం అననర.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
65

పాపము అంటే ఏమిటి?


అంటే మమకరంతో చేసే ఏ కరయం అయిన పాపమే. కొనిన జన్మలు పెంచుతుంది. ఏ ఏ
క్షణంలో గురవు మీద,పరమాతమ మీద మన్ మన్సువ వళ్ళతుందో, ఆలోచిస్స్తమో ఆ కరాయల
ద్వారా పాపము రాదు. మిగత్క సమయం అంత్క పాపమే వసుతంది. అంతః కరణ శుదిధగా
ఉండాలి. శ్రీ కృషణ పరమాతమ చెపిపన్టుై అనిన ధరామలను వదిలి, సంపూరణ శరణాగతతో న్నున
వడుకో. నీ పాపాలు అనిన పోత్కయి
అంటార.వీర
.మాన్వుల లక్షయం గురత చేయడానికి వచి్న్
స్స్క్షత్ పరమేశారలు .మాన్వ జీవితo వచి్న్
తరవ్యత భగవత్ కృప పొందడమే జీవిత లక్షయం
గా ఉండాలి.భగవత్ నమసమరణ మన్క
కలియుగంలో అనేక అనుభూతులు
ఇసుతంది.సతవంగం? మాన్వ దేహం ఎందుక
వచి్ంది?ఈ మాయా బంధ్యల నుంచి ఎలా
బయట పడాలి?శర్తరం ఆశశాత మైన్ది.మర
నిమిషం మన్ జీవితం అంత మవుతుంది అన్న ఎఱుకతో నిరంతరం ఉండాలి. నిషాామ కరమ
మన్లిన ప్రక్షాళ్న్ చేసుతంది. బీద వ్యరికి 3 ఉచిత వైదయశలలను ఏరాపటు చేశర. ప్రత జీవి
చివరక రాధ్య కృష్ణణనిలో కలవ్యలి అని వీరి బోధ.
పుటుటకతో మనిష్ట మాన్స్త్రక+శర్తరక కరమలు చేస్స్తడు.కొనిన కరమలక శర్తరం అవసరం
లేకపోయిన మన్సువ చొరబడుతుంది. అవ వరే జన్మలక కరణం అవుత్కయి.మన్ం ప్రత కరమ
లోనూ ఆన్ందం వతుకతుంటాము. కనీ శశాత ఆన్ంద స్త్రాత భగవంతుని చేరకోవడమే.
బిడా తలిైని శరణాగత చెందిన్టుై మన్ం మన్సువను భగవంతుని యందు సమరిపంచి
శరణాగత చెంద్వలి.ఎప్పుడైత్య బిడా పెరగుతూ సంత పనులు తన్ ఆలోచన్లతో చేస్స్తడో
అప్పుడు తలిై,బిడాక దూరం జరగుతుంది. అదే భగవంతుని విషయం లో కూడా జరగుతుంది.
కృపాళ్ళ మహరాజ్ 15-న్వంబర్చ-2013 సంవతవరం లో సమాధి చెంద్వర.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
66

ప్రశ్ననతతరమాలిక
ప్రశన: జి.వణుగోపాల్ 93460 62398: గంగా స్స్నననిన కరక్షేత్ర సమాన్ం అననర.
ఎందుక? కరక్షేత్రం గొపపదన్ం ఏమిటి?
ప్రతుయతతరం: భారత దేశంలో హరాయన రాషరంలో ఒక పురాణ ప్రాశసతయం కలిగిన్ పటటణం
కరక్షేత్రం. ఇది ఢిలీైకి 155 కి.మీ దూరం లో ఉంది. ద్గనికి ధరమ క్షేత్రం అని కూడా పేర.
భగవద్గుతక పుటిటనిలుై. మహాభారత యుదధంలో కరవ-పాండవులక యుదధం ఇకాడే
జరిగింది. వ్యమన్ పురాణం ప్రకరం, కర అనే మహారాజు సరసాత న్ది ఒడుాన్ (1900 బిస్త్ర కి
ముందు ఎండిపోవడం తటస్త్రటంచింది.) 8 సదుుణాల సమాహారంగా అధ్యయతమక వ్యయపిత చేశడు.
అవి తపసువ, సతయం, క్షమ, దయ, శుదధత, ద్వన్ం, భకిత, ప్రవరతన్. శ్రీ మహా విష్ణణవు సంతృపిత చెంది
“ఈ క్షేత్రం ఎపపటికీ పవిత్ర భూమి గా కరక్షేత్రం గా నిలుసుతందని ఇంక ఈ క్షేత్రం లో
మరణించిన్ వ్యరికి సారుం ప్రాపితసుతందని వరాలు ఇచా్ర.
మన్ భారత్కవని లో ఎన్నన ప్రస్త్రదద పుణయ క్షేత్రాలు, మరన్నన పుణయ తీరాాలు న్లకొని ఉననయి.
అలాంటి వ్యటిలో ప్రస్త్రదధ అత ప్రాచీన్ సుప్రస్త్రదద క్షేత్రం " కరక్షేత్రం". మహా భారత యుద్వదనికి
ముందే ఈ క్షేత్రం వలిస్త్రందని భగవద్గుత లో చెపపబడింది.
కరరాజులు ధరమ పరిపాలన్ గావించిన్ క్షేత్రంగా కరక్షేత్రం ఖాయతని గడించింది. ఈ క్షేత్రం లో
ఎన్నన ఆలయాలు, తీరాధలు తపపక దరిశంచాలివన్ అత పురాతన్ ప్రదేశలు ఎన్నన ఉననయి. ఆ
ముఖ్య ప్రదేశల గురించి తెలుసుకొని ఆ
పుణయక్షేత్ర దరశన్ం చేయండి. అవి :
01. బ్రహమ సర్వరవరం : సూరయగ్రహణ
సమయం లో ఈ తీరా స్స్నన్ం వలై సమసత
దోషాలు తొలగి శుభాలు స్త్రదిధస్స్తయని
పురాణాలు చెపుతననయి.
2. సరేాశార మహాదేవ్ మందిర్చ: పుషారిణి
మధయభాగం లో న్లకొని ఉంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
67

3. శ్రీ లక్ష్మి నరాయణ మందిర్చ : పుషారిణి సమీపం లో ఉంది.


4. గోరక్షనథ్ మందిర్చ :
5. జయరాం విద్వయపీఠం
6. చంద్ర కూపం : కరక్షేత్ర సర్వవరం లో గల అత ప్రాచీన్ సాలం ఇది.
7. గీత్క భవన్ : ఇది రేవ్య మహారాజు
నిరిమంచార.
8. స్స్ాణీశార మహాదేవ మందిర్చ : మహా
భారత యుద్వదనికి ముందే శ్రీకృష్ణణడు
ఇకాడకి వచి్ స్స్ాణీ లింగానిన
పూజించారని చెపాతర.
9. భద్రకళ్ళ మందిర్చ : శ్రీ దేవికూప్
ప్రస్త్రదిదగాంచిన్ ఈ శకిత పీఠం దేశం లోని
52 శకితపీఠాలోై ఒకటిగా ఉంది.
10. నభి కమల్ మందిర్చ 11. బాణ గంగ 12. గురకలం
13. భీషమ ద్వార్చ : భీష్ణమని ద్వహానిన తీర్డానికి అరునుడు తన్ బాణం తో నీటిని రపిపంచిన్
ప్రాంతమే ఇది. ఇదే బీషమ కండ్ గా ప్రస్త్రదిధ చెందింది.
14. గీతోపదేశ ప్రదేశం : మహాభారత యుదధ సమయంలో అరునికి శ్రీకృష్ణణడు గీతోపదేశం
చేస్త్రన్ అత పవిత్ర ప్రదేశం
ఇది.
15. శ్రీ
వంకటేశారాలయం :
టీటీడీ వ్యర నిరిమంచిన్
అదుభత ఆలయం .
2017 సంవతవరం లో
ప్రభుతాం ఈ క్షేత్రానిన పూరిత శకహార ప్రాంతం గా తదితరమయిన్వి నిష్ఠదింప బడిన్టుై
ఉతతరాలు జార్త చేస్త్రంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
68

విదురనీతి
(విదుర ధ్ృతరాషర స్ంవాదము-5)
స్తయనారాయణ మూర్ు గర్మెళల: 93463 34136
స్తధ్నాా నీకు దరాభస్నం స్ర్పోతంది, నీవు నాతో స్మానుడవు కావు, నాతో క్లస
స్మానంగా ఆస్నం పైన కూరుిందుకు నీవు తగవు. ' అని హేళనగా పలికిన విరోచనునితో
స్తధ్నుాడు 'విరోచనా! ఆస్నం పైన కూర్కిని ఉనీ ననుీ, నీ తండ్రి క్రింద కూర్కిని స్తవిస్వుడు,
ఈ విషయం నీవెరుగవు‘ అని నవుాతూ బదులిచాిడు. స్తధ్నుానితో విరోచనుడు, మాట్కు
మాట్ పెర్గి ' అయితే మన ఇదదర్లో ఎవరు గొపోప తేలుికుందాం పద, ఇందుకు ప్రాణాలనే
పందంగా పెడుతనాీను ' అనాీడు.
అప్పుడు స్తధ్నుాడు 'మన మిదదరం నీ తండ్రి దగిరకే వెళదాము, ప్రహాలదుడు కొడుకు కోస్ం
అబదధం చెపపడనీ నమమక్ం నాకుంది' అని వార్రువురు ప్రహాలదుని వదదకు వెళ్వలరు. ప్రహాలదుడు
విచక్షణాశీలి, తారతమాయలు ఎర్గినవాడు, బుదిధ కుశలతాం గలవాడు, ధ్రమ తతపరుడు.
స్తధ్నుాని వదదనుండి, అదే స్మయంలో ప్రహాలదుడు, ‘అస్తయవాది అయినవాడు ఎట్టవంటి
దురవస్థలను పందుతాడో, ఇట్టవంటి పర్సథతి ఎదురైనప్పుడు ధ్రమం ఏమి చెపోుంది‘ అనీ
విషయాలను క్షుణుంగా తెలిసకొని, అతడు కుమారుడైన విరోచనునితో ' అంగిరుడు నాక్నాీ
గొపపవాడు, నీక్నాీ స్తధ్నుాడు గొపపవాడు ' అని చాట్టడు. ప్రహాలదుడు తిర్గి స్తధ్నుానితో
'స్తధ్నాా ! ఇప్పుడు విరోచనుని ప్రాణాలకు నీవే అధిపతివి, క్నుక్ నీ అనుమతితో నా పుత్రుని
ప్రాణాలను పందాలని కోరుకుంట్టనాీను' అని అర్ధంచాడు. ఆవిధ్ంగా కేశిని స్మక్షంలో
విరోచనుడు స్తధ్నుాని పాదాలను క్డిగాడు.
విదురుడు పై వృతాునుమును ధ్ృతరాషర మహారాజుకు వివర్ంచ్చ చెపిప ' మహారాజ్ఞ! రాజయంకోస్ం
అస్తాయనికి పాలపడకు, కొడుకుల కోస్ం వంశ నాశనం చేసకోకు. మంచ్చ విషయాలపై మనస్త
లగీం చేయువార్కి అనిీ ప్రయోజనాలు సదిధస్వుయి అని తెలిసకో. నా మాట్లకు ఆగ్రహం
చెందకు. స్తయం చెపపక్పోతే అది ధ్రమం కాదు, క్పట్ం తో కూడిన స్తయము స్తయమూ కాదు.
జ్ఞాతలను వంచ్చంపనివాడు, స్తపరవరున క్లవాడు చ్చరకాలం రాజయం పాలిస్వుడు.
దురోయధ్నుడు, దుశ్వశస్నుడు, క్రుుడు, శకుని - వీర్మీద ఐశారయం పెటిు నీవెలా వైభవమును

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
69

పందగలవు? పాండవులు స్దుిణ స్ంపనుీలు, నినుీ తండ్రిలా భావిస్తునాీరు. వార్పట్ల నీవు


కూడా పుత్రభావంతో ప్రవర్ుంచు. " అని బోధ్చేస్వడు.
విదురుడు ధ్ృతరాష్ణరనితో తిర్గి ఈ విధ్ంగా అంట్టనాీడు. మహారాజ్ఞ ఈ స్ందరభంలో నేను
నీకు పూరాం జర్గిన విషయం ఒక్టి చెబుతాను, అది మహర్ి ఆత్రేయునకు, స్వధ్యయలకు మధ్య
జర్గిన స్ంవాదము గా వినాీను. ఆలకించు. మహాజ్ఞాని, బహు నిషాాపరుడు అయిన
ఆత్రేయమహర్ి ఒక్స్వర్ స్నాయస రూపంలో స్ంచారం చేస్తునాీడు. అదే స్మయంలో స్వధ్యయలు
అనే దేవజ్ఞతికి చెందిన వారు భూలోక్ంలో విహర్స్తుండగా మహర్ి వార్కి ఎదురుపడాాడు.
స్వధ్యయలు ఆయన ముఖ వరిస్తు చూస జ్ఞాని అని గ్రహంచ్చ, మహరీి మేము మిముమలను
గురుుపట్ులేక్పోతనాీము. మీరు వేదాలను ఔపోస్న బటిున ధీరులవలె క్నిపస్తునాీరు, మాకు
విజ్ఞాన పూరాక్మైన మంచ్చ మాట్ ఏదైనా చెపపండి అని అడిగారు.
అప్పుడా పరమహంస్ ఇలా బదులిచాిరు. నేను గురుదేవుల నుండి వినీ మాట్లు చెపుతనాీను.
దుఃఖం వచ్చినా మనస్తు చెదరక్ సథరముగా ఉండట్ం అనేది ధ్ృతి, ఇంద్రియాలను ఆధీనంలోకి
తెచుికోవట్ం, వాటిని జయించట్ం దమము, పరబ్రహమమును స్వధించట్ంలో తోడపడేవి
స్తయం, ధ్రమం, వీటిని పాటిస్తు హృదయములో ఏరపడిన ముడులను విప్పుకొని స్తఖదుఃఖ్యలను
రంటిని స్మంగా భావించాలి.
తనను నిందించే వార్ని నిందించకూడదు. అలా ప్రదర్శంచే స్హనమే నిందించే వార్ని
దహంచ్చవేస్తుంది, వార్ పుణయం స్హనం క్నబరచ్చన వార్కి స్ంక్రమిస్తుంది. 'నచాతిమానీ
రుశతీమ్ వరుయేత్' అని అందర్క్నాీ నేనే గొపపవాడిని అనుకోవట్ం అమంగళం. మానవుడు
ఎట్టవంటి వానిని స్తవిస్తు, ఎవర్తో స్హవాస్ం చేస్తు అట్టవంటి వాడే అవుతాడు. తన
అభ్యయదయానిీ కోరుకునేవారు ఉతుములనే స్తవించాలి, ఆపతాకలంలో మాత్రం మధ్యములను
స్తవింపవచుి. అయితే ఎట్టవంటి పర్సథతలలో అధ్ముల దర్ చేరరాదు.
అని ఆత్రేయ మహర్ి బోధ్నలను చెబుతనీ విదురుని మధ్యలో ధ్ృతరాష్ణరడు ఆపి, అస్లు ఆ
ఉతుములెవరు వార్ మహా కులాలేవియో చెప్పు" అని అడిగాడు. విదురుడు ధ్ృతరాష్ణరనితో
'మహారాజ్ఞ! తపస్తు, దమము, వేదముల జ్ఞానము, యజ్ఞాచరణము, విధిపూరాక్ముగా
నొనర్ిన వివాహములు, అనీదానం, స్తపరవరున క్లిగివుండేవారు మహాకులానికి
చెందినవార్గా పర్గణించబడతారు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
70

నిరతము స్తపరవరునతో వర్ుంచువారు, తనను చూచ్చ స్ంతోషించు తలిదండ్రులు క్లవారు,


ధ్రమమును ఆచర్ంచువారు, కీర్ుని ఆపేక్షంచువారు, స్తయమును పాటించేవారు, ఈ
అయిదుగురు మహావంశ జ్ఞతలు. తృణములు అనగా ధానయము, అవి పండు భూమి,
దానిక్వస్రమైన నీరు, స్తయ వాక్యము అనునవి స్జునుల గృహములలో శ్వశాతముగా
ఉంట్టయి. రథము చ్చనీదైనా పెదద బరువు మోస్తుంది అలాగే మహాకుల స్ంజ్ఞతలు పెదద
భారమును వహంపగలరు, స్హంపగలరు.
స్తాకరములను పంది, తమ పనులు న్రవేరుికునీ తరువాత అటిు హతలు చేసన మేలును
మరచ్చ వార్ హతము కోరని క్ృతఘ్నీల శవములను క్రూరమృగములు కూడా ముట్టుకోవు.
పాండురాజు వలన రాజయం పంది, అతడు స్మకూర్ిన స్ంపదను గైకొని, తదకు అతడి
కొడుకులకే రాజయంలో భాగమీయననట్ం ఎంత హీనమో ఆలోచ్చంచు మహారాజ్ఞ. నాటి ఘోష
యాత్ర లో జర్గిన పరాభవమును గురుుతెచుికో, దురోయధ్నుడు అపుడు పాండవులచేత
రక్షంపబడి కూడా ఇపుడు వాటిని మరచ్చ క్ృతఘీతతో వయవహర్ంచట్ం స్మంజస్మా?
విదురుడు ధ్ృతరాష్ణరనితో ఇంకా ఈ విధ్ంగా చెప్పుచునాీడు.
'వగ బలము దఱుఁగు, రూపఱ
వగచ్చన మతి దప్పు, దవులు వచుిను ; దూరన్
వగచ్చ నలంగిన బ్రియమగు
బగతరకును ; వగచుట్టడుగు పార్థవ ముఖ్యయ!' (తి)
వగచ్చనందువలన రూపం చెడిపోతంది, దుఃఖం వలన స్గం బలము తగిి, జ్ఞానం
తరగిపోతంది, శరీరం రోగగ్రస్ు మవుతంది, ఉనీ రోగం ప్రబలుతంది, శ్లకించ్చనంత
మాత్రమున కోరుకునీది లభించదు, దేహంలో వేడి అధిక్మౌతంది, అనిీంటిని మించ్చ
దుఃఖంచు వార్ని జూచ్చ శత్రువులు ఎకుకవ స్ంతోషిస్వురు. కావున విచార పడవలదు.
మానవులకు జనన మరణాలు స్హజం. స్తఖ దుఃఖ్యలు, శుభాశుభాలు, అందర్కి ఉంట్టయి.
అందుచేత ధైరయం గలవారు ఇట్టవంటివి స్ంభవించ్చనప్పుడు క్రంగి పోరాదు, పంగిపోరాదు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
71

ఆధ్యయతమక – జ్యయతష విశేషాలు –మార్చ్ 2021

ఆధ్యయతమకం:
06-03-2021 శని వ్యరం– అన్ఘాషఠమి
09-03-2021 మంగళ్ వ్యరం – కృషణ ఏకదశి, శ్రీ విజయంద్ర సరసాత స్స్ామి జయంత
11-03-2021 గుర వ్యరం – మాస శివరాత్రి, మహా శివరాత్రి (కంభమేళ్వ పుణయస్స్నన్ం)
24-03-2021 బుధ వ్యరం – ఏకదశి (రాత్రి తథి)
25-03-2021 గుర వ్యరం – ఏకదశి గురవ్యర వ్రతం
26-03-2021 శుక్ర వ్యరం –న్ృస్త్రంహ ద్వాదశి, శ్రీ జయంద్ర సరసాత స్స్ామి ఆరాధన్
28-03-2021 ఆది వ్యరం – పూరిణమ

Sun transits Aquarius from the beginning and enters Pieces on 15th March
Mars transits the sign Taurus for the whole month.
Mercury transits on retrogression in Aquarius and becomes direct on 12th
Jupiter transits the sign Capricorn for the whole month.
Venus transits Aquarius from the beginning and enters Pieces on 17th March
Saturn transits the sign Capricorn for the whole month.
Rahu / Ketu transits Taurus and Scorpio respectively for the whole month.
Uranus on retrogression in Aries for the whole month.
Neptune transits the sign Aquarius for the whole month.
Pluto remains in Sagittarius to transit for the whole month.

(మరింత సమాచారానికి జన్వరి 2021 “శ్రీ గాయత్రి” సంచికలో 64 వ పేజీ చూడగలర.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
72

వైదయ జ్యయతషం – జైమిని స్త్రద్వధంతము


ధ్యరావ్యహ్నక-10 వ భాగం
కీ.శే. శ్రీ స్త్రబిఆర్చక శరమ
8 - పరిహార క్రయలు – ఒక పరిశీలన్
కవలం సమసయలను మాత్రమే పరిశీలించి సూచించిన్ ఏ శసిమైన సమగ్రతను పొందలేదు. ఆ
సమసయలక పరిహారములను కూడ సూచించిన్పుడే సమగ్రతను పొందుతుంది. ఉద్వహరణక
ర్వగ లక్షణాలతోపాటు, ర్వగనివ్యరణ పదధతులను తెలియబరిసేతనే వైదయశసిం సంపూరణతను
పొందుతుంది. జ్యయతషం కలానిన, కలంలో జరిగ్ద సంఘటన్లను సూచిసుతంది. అందువలన్నే
జ్యయతషశసిం సూచనతమకం అని చెపపబడుతుంది. వయకితకి రాబోవు అరిషాటలు, కషటన్షాటలు
సూచించడంతో పాటు వ్యటి నివ్యరణోపాయాలను కూడ జ్యయతషశసిం సూచించింది.
కింతు తత్ర శుభం కరమసుగ్రహేసుత నివదయత్య
దుషృతస్స్య శుభైరేవ సమవ్యయో భవదిత (మహాభారతం)
శుభకరమల సూచన్లను శుభగ్రహములు, పాపకరమల ఫలితముల సూచన్లను పాప
గ్రహములు ఇచు్ను. శుభ గ్రహాలు శుభఫలిత్కలను, పాప గ్రహాలు పాప ఫలిత్కలను వ్యటి వ్యటి
దశ, అంతరదశలలో ఇస్స్తయని జ్యయతషశసి కోవిదులు చెపుత్కర.
కని, పరాశర మహరిి, జైమినీ మహరిి మొదలైన్ జ్యయతష కోవిదులు సుమార డెబెలబకి పైగా
దశపదధతులను సూచించార. ఒక దశపదధతలో ఒక గ్రహం యొకా దశ న్డుసుతన్నప్పుడు
వరక దశ పదధతలో ఆ గ్రహం యొకా దశ ఉండదు. ఉద్వహరణక అష్టటతతరి దశపదధతలో
కతుదశ ఉండదు. ద్వాదశ్నతతరి దశలో శుక్రదశ ఉండదు. యోగినీ దశలో మరియు చర దశది
రాశి దశలలో గ్రహాలక దశలే ఉండవు. అటువంటి సందరాభలలో ఏ గ్రహానికి శంత ప్రక్రయలు
చెయాయలో నిరణయించడం కషటమవుతుంది.
ఇలాంటి సందరాభలలో కరమ స్త్రద్వధంతం, వయకిత యొకా సుఖ్ఃదుఖాలక, అరిషట నివ్యరణ
ఉపాయాలక మారుదరశకమవుతుంది.
కవలం గ్రహన్క్షత్రం న్కర్వత శుభాశుభం
సరామాతమకృతం కరమ లోకవ్యదో గ్రహా ఇత ! (మహాభారతం, ద్వన్ధరమపరాం)

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
73

కవలం గ్రహాలు, న్క్షత్రాలు మాత్రమే శుభాశుభ ఫలములను యివాజాలవు. వయకిత త్కను చేస్త్రన్
కరమ ఫలిత్కలు త్కను అనుభవించును. కనీ, ఈ శుభాశుభ ఫలిత్కలనీన గ్రహాలు లేక న్క్షత్రాల
ద్వారా సంభవించుచున్నవని లోకంలో వున్న అవగాహన్
పై వచన్ం ఆధ్యరంగా ప్రత వయకిత త్కను చేస్త్రన్ కరమల ఫలిత్కల ఆధ్యరంగా శుభాశుభ ఫలిత్కలు
పొందుతూ ఉంటాడు. సంచిత, ప్రారబధ, ఆగామి కరమలలో ఈ జన్మలో అనుభవించవలస్త్రన్
ఫలిత్కలను ప్రారబధ కరమ సూచిసుతంది. అది ఎకాపెటిట విడిచిన్ బాణం వంటిది. ద్వని
ఫలితములను అనుభవించక తపపదు. కని, అది అదృఢ్ కరమ అయిత్య ద్వని ప్రభావం
తగిుంచవచు్ను లేద్వ పూరితగా న్శింపజేయవచు్ను.
పూరాజన్మ కృతం పాపం వ్యయధి రూపేణ బాధిత్య
తచాఛంతరౌషధైరాదనైః జపహోమ సురార్నైః
పూరా జన్మలో చేస్త్రన్ పాప కరమల ఫలితము వ్యయధి రూపంలో బాధిసుతంది. ఆ వ్యయధిని
శంతంపజేయడానికి ఔషధ్యలు, ద్వనలు, జపాలు, దైవ్యరాధన్ చెయాయలని
సూచించబడింది.
వివిధ గ్రహాలక వృక్షములు, దినుసులు, ధ్యన్యములు, ద్వనలు, మంత్ర జపాలు, ఈ క్రంద
విధంగా సూచించబడాాయి.
రవి: మంజిషఠ, గజమదం, కంకమ, రకతచందన్ం, రాగి పాత్రలో కలిపి స్స్నన్ం చేసేత రవి
దోషాలు పోత్కయి. ఎర్రవసిం, బెలైం, కంచు, గుర్రం, రకతచందన్ం, పద్వమలు ఆదివ్యరం ద్వన్ం
చేయాలి. 6 వలు రవి మంత్ర జపం చేయాలి.
చంద్రుడు: వటిటవళ్ళళ, దిరిశన్ పువుా, గంధం, కంకమ, ఎర్రచందన్ం కలిపిన్ శంఖ్యదకంలో
స్స్నన్ం. తెలైని వసిం, బియయంతో కూడిన్ కలశం, ఎదుద-స్మవ్యరం ద్వన్ం చేయాలి. 10 వల
చంద్ర జపం చేయాలి.
బుధుడు: గజమదం కలిపిన్ న్ద్గ సంగమ జలం మటిట పాత్రలో ఉంచి స్స్నన్ం చెయాయలి. ఆకపచ్
వసిం, వగర, టంకం, పచ్ పెసలు, మరకతం, గజదంతం, పుషాపలు, బుధవ్యరం నడు ద్వన్ం
చెయాయలి, 17వలు బుధ జపం చేయాలి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
74

గురడు: అతతచెటుట, మర్రి, మారేడు, ఉస్త్రరిక ఫలాలతో కూడిన్ పాత్రలో పోస్త్రన్ జలాలలో
స్స్నన్ం. శన్గలు, పుషయరాగం, పసుపు, పంచద్వర, ఏనుగు, కన్కవసిం, సువరణం, గురవ్యరం
నడు ద్వన్ం చెయాయలి. 16 వల గుర జపం చెయాయలి.
శుక్రుడు : గోర్వజన్ం, గజమదం, శతపుషపం, వీటిని వస్త్రన్ రజతపాత్రలోని నీటితో స్స్నన్ం.
బొబబరై, వజ్రం, శేాతవసిం, మెరపుగల వసుతవులు, శుక్రవ్యరం నడు ద్వన్ం చెయాయలి. 20
వలు శుక్ర జపం.
శని : మినుములు, కొఱఱలు, నీలిగంధం పుషాపలు, లోహపాత్రలో ఉంచిన్ నీటితో స్స్నన్ం.
ఇంద్రనీలం, గారలు, నువుాల నూన్, న్లైనువుాలు, గ్దదె, ఇనుము, న్లాైవు, శనివ్యరం నడు
ద్వన్ం చేయాలి. 19 వలు శని జపం.
రాహువు: గుగిులం, ఇంగువ, హరిదళ్ం, పసుపు రంగు, మన్శిశల, వీనిని గ్దదె కొముమ
పాత్రలోని జలంతో కలిపి స్స్నన్ం చేయాలి. గోమేధికం, గుఱఱం, నీలవసిం, కంబళ్ల, తైలం,
మినుములు, లోహం, శనివ్యరం నడు ద్వన్ం చేయాలి. 18 వలు రాహు జపం.
కతువు: పందికొముమతో తవాబడిన్ పరాతశృంగంలోని మటిట, మేకపాలు కలిపిన్ ఖ్డుపాత్రసా
జలంతో స్స్నన్ం. వైఢూరయం, తైలం, కసూతరి, ఉలవలు, మంగళ్వ్యరం నడు ద్వన్ం 7 వలు కతు
జపం.
గ్రహాలు-వస్స్ిలు: రవి-ఎరపు వసిం; చంద్రుడు-తెలైని వసిం; కజుడు-ఎరపు వసిం;
బుధుడు-ఆకపచ్ వసిం; గురడు-పీత్కంబరం; శుక్రుడు-పటుటవసిం; శని-చిత్రవసిం, న్లైని
వసిం; రాహువు-చిత్రవసిం, కతువు-ఛిద్రవసిం. పై వస్స్ిలు ద్వన్ం.
గ్రహాలు-రచులు: రవి-కరం, చంద్రుడు-ఉప్పు; కజుడు-చేదు; బుధుడు-మిశ్రమ; గురడు-
తీపి; శుక్ర-పులుపు; శని-వగర పై రచులు గల పద్వరాాలు ద్వన్ం.
గ్రహాలు-ధ్యనయలు: రవి-గోధుమలు, చంద్రుడు-బియయం, కజుడు-కందులు, బుధుడు-పెసలు,
గురడు-శన్గలు, శుక్రుడు-బొబబరై, శని-నువుాలు; రాహువు-మినుములు, కతువు-
ఉలవలు.
మెంతులు, పసుపు- గురడు పాలలోై పసుపు వసుకని త్కగిత్య రకతశుదిధ. గుర సనినధిలో
కజుడు దోష రహ్నతుడు. కనుక పుండు, సెపిటక్ కకండా, కయన్వర్చ నివ్యరణగా పసుపు
ఉపయోగపడుతుంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
75

గ్రహాలు-ధ్యతువులు: కలిియం-శుక్రుడు-ఎముకలు గటిటపడడానికి అవసరం.


పొటాష్టయం – బుధుడు రకతంలో ఎర్ర కణాలు పెరగడానికి అవసరం.
ఫాసపరస్ (భాసారం)- అయోడిన్ – కజుడు అవయవ్యలు చురగాు పనిచేయడానికి
అవసరం.
ఇనుము-శని హ్నమోగోైబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది.
మెగీనష్టయం-శని, న్రాల క్రమబద్గధకరణక,
కరబన్-శని-శర్తరంలో ఉండే ఆరాునిక్ పద్వరాాలక మూలం.
సలఫర్చ (గంధకం) కజుడు రకత శుభ్రత/ రకతంలో తెలై కణాల ఆర్వగాయనికి,
కపర్చ-రవి హ్నమోగోైబిన్ పెరగడానికి సహకరిసుతంది.
స్డియం – చంద్రుడు – శర్తరంలో లవణ పద్వరాాల సమతులయతను కపాడుతుంది.
జింక్ –గురడు మరియు శుక్రుడు – పెరగుదలక ఉపయోగపడుతుంది.
పైన్ సూచించిన్టువంటి అంశముల ప్రకరం గ్రహాలక సంబంధించిన్ జప, హోమ,
ద్వన్ ప్రక్రయలు చేయడం స్స్ధ్యరణమైన్ పరిహార చరయలు.
అనర్వగయం మొదలైన్ అరిషాటలు కరమ ఫలితంగా వచి్న్పపటికీ, ఆ కరమ మన్సువను
ప్రేరేపించుటచే మన్సువ ద్వారా వయకిత శుభాశుభ ఫలిత్కలను అనుభవంలోకి తెచు్కంటాడు.
అందుకనే అనర్వగాయలక మూలం మన్సువ అని పెదదలు అంటార.
పూరా జన్మ కరమ ఫలిత్కల మూలంగా అంతఃశత్రువుల వలన్ కరమ ప్రేరేపింపబడిన్దై, ఈ
జన్మలో అరిషటములను అనుభవిస్స్తడు.
కమము: ఒక వసుతవుపైన్ కని ఒక వయకితపైన్ కని స్స్ారాపూరితమైన్ వ్యంఛ. ఆ వసుతవు
ఇతరల దగుర ఉన్నప్పుడు వ్యరిపై అసూయ. ఇద్గ కమగుణం ద్గనికి కరకడు శుక్రుడు.
క్రోధము : కోపము, కరకడు కజుడు.
లోభము : దురాశ, కరకడు రాహువు
మోహము : భ్రమ, కరకడు కతువు
మదము : మతుత, శని

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
76

మాతవరయము : అహంకరము, కరకడు బుధుడు. ఒక వయకితకి ఉన్న లక్షణాలను గమనించి అవి


ఈ షడ్రిపులలో దేనివలన్ వచి్ందో ద్వని సంబంధిత గ్రహాలక పరిహార క్రయలు చేస్త్రన్ ఆ
రిపును జయించుటక అవకశం ఉంది.
త్రింశంశధిపతులు: కజాది పంచ త్కరా గ్రహాలు త్రింశంశధిపతులు. ఈ త్రిశంశలు లేద్వ
త్రింశంశ చక్రం, వయకిత యొకా బలహీన్తలను / అరిషటములను సూచిసుతంది. ప్రత వయకితకి
పంచమకరాలు అనేటువంటి 5 బలహీన్తలలో దేనివలన్ అరిషాటనికి లోన్వుత్కడో
గురితంచవచు్.
పంచమకరాలు అధిపత పూజాదేవత ఉపచారం బీజాక్షరం
మాంసం కజుడు రవి ద్గపం రం (అగినబీజం)
మదయం శని శివ ధూపం యం(వ్యయుబీజం)
ముద్ర గురడు నరాయణ పుషపం మం (ఆకశబీజం)
మతవయము బుధుడు గణపత గంధం లం (పృథ్వాబీజం)
మైధున్ము శుక్రుడు దేవి నైవదయం వం (జలబీజం)

త్రింశంశ చక్రంలో దుషపుభావం కలిగిన్ గ్రహం సూచించు బలహీన్త వయకిత పొంది తద్వారా
అనర్వగయం లేక అరిషటములను పొందగలుగుత్కడు. వ్యటి నివ్యరణక పై పటిటకలో సూచించిన్
దేవతను పూజించడం, ఉపచారం చేయడం, బీజాక్షరం జపం నివ్యరణ చరయలుగా
చేపటటవచు్ను. మహీధరడు వ్రాస్త్రన్ మంత్రమహోదధి అనే గ్రంథంలో పైన్ పేరాన్న విషయం
చెపపబడిన్ది.
సం అనే బీజాక్షరం సరాతత్కతాతమక బీజాక్షరం. కవున్ య వయకతలు ఈ సం అనేటువంటి
బీజాక్షరానిన జపం చేసూత పైన్ చెపిపన్ ధూప ద్గపాది పంచోపచారాలను చేసూత దేవత్కర్న్
చేస్స్తర్వ వ్యర ఈ పంచ మకరాలక దూరంగా ఉంటార. తద్వారా అరిషాటలను
దరిజేరనీయకండా, ఉన్న అరిషాటలు తగ్దుటటుటగా జాగ్రతత పడగలర.
వం జలబీజం పొలాలక నీళ్ళళ పెటేటటప్పుడు ఈ బీజాక్షరానిన జపం చెయాయలి.
లం పృథ్వా బీజం. ఈ బీజాక్షరానిన జపం చేసూత వితతనలు నటాలి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
77

రం అగినబీజం. ద్గనిని జపం చేసూత చీడపురగులు న్శించేందుక మందు జలాైలి. ఈ


విధంగా చేసేత పొలాలలో పంటలు సమృదిధగా పండుత్కయి.
త్రింశంశ చక్రంలో లగనం శని రాశిలో ఉంటే ప్రాణాయామం చెయాయలని, గుర రాశి
అయిన్ ధ్యయన్ం చెయాయలనీ, కజ రాశి అయిన్ ద్గపారాధన్ చెయాయలని, శుక్ర రాశియైన్ పూజ,
ద్వన్ం చెయాయలని, బుధ రాశి అయిత్య జపం చెయాయలని సూచించార. త్రింశంశలో దశమ
భావం వయకిత యొకా మాన్స్త్రక బలహీన్తలను, అషటమం పూరా జన్మ నుండి సంక్రమించిన్
బలహీన్తలను సూచించును. వీటి ద్వారా తగిన్ శంత ప్రక్రయలు నిరాహ్నంచి అరిషట
పరిహారాలు చేసుకోవచు్.
ఆర్వగయమే మహాభాగయం: శర్తరక, మాన్స్త్రక ఆర్వగయమున్కై ఏ ఏ అంశలు పరిశీలించాలో
చూద్వదం. ఆయురేాదం ప్రకరం మాన్వ శర్తరంలో 25 అంశలను పరిశీలిస్స్తర.
వ్యత, పితత, కఫాలు: వీటిని విదోషాలుగా వయవహరిస్స్తర. ఈ మూడు గుణాలు సమతులయంగా
ఉంటే మాన్వ శర్తరం ఆర్వగయంగా ఉంటుంది. రవి పిత్కతనికి, చంద్రుడు కఫ, వ్యత్కలక, కజుడు
పిత్కతనికి, బుధుడు వ్యత, పితత, కఫాలక, గురడు కఫానికి, శుక్రుడు వ్యత, కఫాలక, శని
వ్యత్కనికి కరకలుగా చెపాతర. వ్యత, పితత, కఫాలు 5 రకలుగా ఉంటాయి.
--:oOo:--
ముహూరతములో తధుల దోష పరిశీలన్
ఏ తధి ఏ వ్యరము మంచిది / కని వ్యరములు
సమూహం తధులు శుభ వ్యరములు మంచివి కనివి
న్ంద పాడయమి,షష్టట, ఏకదశి శుక్రవ్యరము ఆది, మంగళ్
వ్యరములు
భద్ర విదియ, సపతమి, ద్వాదశి బుధవ్యరము స్మ, శుక్రవ్యరములు
జయ తదియ, అషటమి,త్రయోదశి మంగళ్ వ్యరము బుధ వ్యరము
రికత చవిత, న్వమి, చతురదశి శని వ్యరము గురవ్యరము
పూరణ పంచమి, దశమి, గురవ్యరము శనివ్యరము
పూరిణమ/అమావ్యసయ

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
78

అంతరిక్ష – విశేషాలు - 6
డా. మామిళ్ైపలిై రామకృషణ శరమ:
ఈ విశల విశాంలో అనేక రహస్స్యలు ద్వగి ఉననయి. మన్ కంటికి కనిపించనివి, చాలా
ఆసకితకరమైన్ సత్కయలను మన్ం తెలుసుకొనే ప్రయతనం చేద్వదం. అటిట వ్యటిలో, నేటి విషయం
Galaxies గురించి మరినిన విషయాలు తెలుసుకంద్వం.
గెలాకీవలు విస్స్తరమైన్ ధూళ్ల, వ్యయువు, కృషణ (న్లుపు) పద్వరాం- మరియు ఎకాడైన ఒక
మిలియనునండి (10 లక్షలు) ఒక ట్రిలియన్ (ఒక లక్ష
కోటుై) న్క్షత్రాలను గురత్కాకరిణ శకిత వలై కలిస్త్ర
ఉంటాయి. ద్వద్వపు అనిన పెదద గెలాకీవలు వ్యటి
కంద్రాల వదద సూపర్చ మాస్త్రవ్ బాైక్ హోల్వ(super
massive black holes) ను కలిగి ఉంటాయని
భావిసుతననర. మన్ సంత గెలాకీవ (పాలపుంత) లో,
సూరయడు కవలం 100 నుండి 400 బిలియన్ (వంద
కోటుై) న్క్షత్రాలలో ఒకటి, ఇది సజిటేరియస్
A*చుటూట తరగుతుంది, ఇది నలుగు మిలియన్ై సూరయల ద్రవయరాశిని కలిగి ఉన్న సూపర్చ
మాస్ బాైక్ హోల్.
మన్ం విశానిన ఎంత లోతుగా చూసేత అంతవరక గెలాకీవలని చూస్స్తం. 2016లో జరిగిన్ ఒక
అధయయన్౦, పరిశీలి౦చదగిన్ విశా౦లో ర౦డు
ట్రిలియనుై లేద్వ ర౦డు లక్షల కోటై న్క్షత్రవీధులు
ఉ౦టాయని అ౦చన వయబడి౦ది. ఆసుదూర
వయవసాలు కొనిన మన్ సంత పాలపుంత గెలాకీవ ని
పోలి ఉంటాయి, మరికొనిన పూరితగా భిన్నమైన్వి.
20వ శత్కబాదనికి ముందు, పాలపుంత కకండా
ఇతర గెలాకీవలు ఉననయని మన్క తెలియదు; పూరా ఖ్గోళ్ శసిజుఞలు వ్యటిని "న్బుయలే" అని
వర్తుకరించార, ఎందుకంటే అవి అసపషటత మేఘాలవలె కనిపించాయి. కనీ 1920లలో ఖ్గోళ్

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
79

శసివతత ఎడిాన్ హబుల్ "న్బుయలా" న్క్షత్రమండలాలలో ఆండ్రోమేడా గెలాకీవని చూపించాడు.


ఇది మన్క చాలా దూరంలో ఉంది కనుక, ఆండ్రోమేడా మన్ నుండి 2.5 మిలియన్
సంవతవరాల కంటే ఎకావ కలం వయవధి పడుతుంది. అపారమైన్ దూరం ఉన్నపపటికీ,
ఆండ్రోమేడా మన్ పాలపుంతక అత దగురగా ఉన్న పెదద గెలాకీవ, మరియు ఉతతరారధగోళ్ంలో
రాత్రి ఆకశంలో సూటిగా కంటికి కనిపించే తగిన్ంత ప్రకశవంతంగా ఉంటుంది.
1936లో, హబుల్ గెలాకీవలను వర్తుకరించడానికి ఒక మారాునిన పరిచయం చేస్త్రంది, వ్యటిని
నలుగు ప్రధ్యన్ రకలుగా వర్తుకరించింది: సెలపరల్ (spiral) గెలాకీవలు, లెంటికయలర్చ గెలాకీవలు,
ద్గరఘవృత్కతకర (eliptical) గెలాకీవలు
మరియు క్రమపదదత కని (irregular)
గెలాకీవలు. మొతతం పరిశీలించిన్
న్క్షత్రవీధులలో మూడింట రండు వంతుల
క పైగా సెలపరల్ గెలాకీవలుఉననయి. ఒక
సెలపరల్ గెలాకీవ ఒక సమతల, స్త్రపనినంగ్ డిస్ా
ను కలిగి ఉంటుంది, ఇది సెలపరల్
ఆర్చమ్(spiral arms) తో చుటూట కంద్రలో
ఉబెబతుతగా ఉంటుంది. ఆ
స్త్రపనినంగ్(spinning) చలన్ం, సెకనుక వందల కిలోమీటరై వగంతో, డిస్ా లోని పద్వరాానిన ఒక
విశిషట మైన్ సెలపరల్ ఆకరంలోకి తీసుకెళ్తత, కస్త్రమక్ పిన్ వీల్ లాగా ఉంటుంది. ఇతర సెలపరల్
గెలాకీవల వలే మన్ పాలపుంతకూడా, ద్వని మధయలో ఒక సరళ్ రేఖ్ లాగ న్క్షత్రవరసను కలిగి
ఉంటుంది.
ద్గరఘవృత్కతకర గెలాకీవలు వ్యటి పేర సూచించిన్ విధంగా ( ) ఆకరంలో ఉంటాయి:
ఇవి స్స్ధ్యరణంగా గుండ్రంగా ఉంటాయి, అయిత్య ఒక అక్షం వంబడి కని మర్వ అక్షం వంబడి
కని ఎకావ దూరం స్స్గవచు్, కొనిన స్త్రగార్చ వంటి రూపానిన తీసుకంటాయి. విశా౦లో
అతపెదద ద్గరఘవృత్కతకర న్క్షత్రవీధులు, ఒక ట్రిలియన్ న్క్షత్రాల వరక ఉ౦డి, ర౦డు లక్షల కంత
స౦వతవరాల పాటు ఉ౦డగలవు. ద్గరఘవృత్కతకర గెలాకీవలు చిన్నవి కూడా కవచు్. ఈ
సందరభంలో వ్యటిని మరగుజుు ద్గరఘవృత్కతకర గెలాకీవలు అని అంటార.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
80

ద్గరఘవృత్కతకర న్క్షత్రవీధులలో అనేక పాత న్క్షత్రాలు ఉననయి. అవి చిన్న ధూళ్ల మరియు ఇతర
అంతరనక్షత్ర పద్వరాధలతో కూడియుంటుంది. ఆన్క్షత్రాలు న్క్షత్రమండలానిన
పరిభ్రమిసుతంటుంది, అవి న్క్షత్రవీధుల డిసుాలోై ఉ౦డే వ్యటిలాగ్ద, అవి మరి౦త యాదృచిఛక౦గా
ఉ౦టాయి. ద్గరఘవృత్కతకర న్క్షత్ర వీధులలో కొనిన కొతత న్క్షత్రాలు ఏరపడత్కయి. ఇవి గెలాకీవ
కైసటరైలో (గ్రూప్ లు) స్స్ధ్యరణం.
దిగుజ స్ంబ్రెర్వ గెలాకీవవంటి లె౦టికయలర్చ గెలాకీవలు ద్గరఘవృత్కతకర మరియు సెలపరల్ గెలాకీవల
మధయ ఉండవచు్. అవి కటకలను పోలి
ఉంటాయి కనుక వ్యటిని "లెంటికయలర్చ" అని
పిలుస్స్తర: సెలపరల్ గెలాకీవల మాదిరిగా,
వ్యటికి న్క్షత్రాల యొకా సన్నని, తరిగ్ద డిస్ా
మరియు కంద్రంలో ఉబెబతుతగా ఉంటాయి,
కనీ వ్యటికి సెలపరల్ ఆర్చమ్ లేవు. ద్గరఘవృత్కతకర
గెలాకీవల వలె, అవి తకావ ధూళ్ల మరియు
అంతర న్క్షత్ర పద్వరాం కలిగి ఉంటాయి, మరియు అవి ఎకావ తరచుగా జన్స్స్ంద్రత కలిగిన్
ప్రాంత్కలోై ఏరపడత్కయి.
వృత్కతకర, లెంటిక్ లేద్వ ద్గరఘవృత్కతకరంగా లేని న్క్షత్రవీధులను అపసక్రమ న్క్షత్రవీధులు
అనిఅంటార. మన్ పాలపు౦త౦లో ఉ౦టున్న పెదద, చిన్న మేఘాలు వ౦టి క్రమరహ్నత
గెలాకీవలు, అవి అ౦టే అవి చాలా మ౦ది కి౦ద ఉన్న ఇతర గెలాకీవల గురత్కాకరిణ ప్రభావ౦లో
ఉ౦డడ౦ వలై అవి ఒక ప్రత్యయక రూప౦లో లేవు. ఇవి గాయస్ మరియు ధూళ్లతో నిండి ఉంటాయి,
కొతత న్క్షత్రాలను ఏరపరచడానికి న్రవర్తలను ఏరపరస్స్తయి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
81

గెలాకీవ కైసటరై మరియు


విలీనలుకొనిన న్క్షత్ర వీధులు
ఒంటరిగా లేద్వ జతలుగా
సంభవిస్స్తయి, కనీ ఇవి
సమూహాలు మరియు సూపర్చ కైసటరై
అని పిలవబడే పెదద విలీన్మైన్
గెలాకీవల యొకా భాగాలు.

ఉద్వహరణక మన్ పాలపుంత, స్స్ానిక సమూహాలలో ఉంది- సుమార 10 మిలియన్ కంత


సంవతవరాల దూరంలో ఉన్న గెలాకీవ సమూహం, ఆండ్రోమేడా గెలాకీవ మరియు ద్వని
ఉపగ్రహాలు కూడా ఉననయి. స్స్ానిక సమూహం మరియు ద్వని పొరగున్ గల గెలాకీవ కైసటర్చ,
కనయరాశి కైసటర్చ - రండూ కూడా పెదద కనయరాశి సూపర్చ కైసటర్చ పరిధిలో ఉననయి, ఇవి
గెలాకీవల యొకా కంద్రీకరణ, ఇది సుమార 100 మిలియన్ కంత సంవతవరాల పాటు
ఉంటుంది. కనయరాశి సూపర్చ కైసటర్చ, 2014 లో ఖ్గోళ్ శసిజుఞలు నిరాచించిన్ 100,000
న్క్షత్రవీధులలో మరింత పెదద సూపర్చ కైసటర్చ అయిన్ లానియాకయా యొకా ఒక భాగం.
కైసటరైలో ఉన్న గెలాకీవలు తరచుగా పరసపర గురత్కాకరిణ శకిత వలై కలిస్త్రఉంటాయి. రండు
గెలాకీవలు ఢీకొన్నప్పుడు మరియు అంతరించడం వలై, వ్యయువులు గెలాకీవ కంద్రం వైపు
ప్రవ్యహంలా రావచు్, ఇది వగంగా స్స్టర్చ ఏరపడటం వంటి విషయాలను ప్రేరేపించవచు్. మన్
సంత పాలపుంత సుమార 4.5 బిలియన్ సంవతవరాల కలంలో ఆండ్రోమేడా గెలాకీవతో
విలీన్ం అవుతుంది. తదుపరి ఎడిషన్ లో మరినిన అంతరిక్ష విశేషాల గురించి మరింత
తెలుసుకోబోతుననం...
NASA పరిశ్నధనలలో త్కజా వ్యరతలు:
నస్స్ యొకా Mars 2020 Perseverance rover, ద్వనికి జతచేయబడిన్ మార్చవ
హెలికపటర్చ తో బాటు , కజ గ్రహానిన రడ్ పాైన్ట్) ఫిబ్రవరి 18, 2021. 3:55 p. EST (12:55.m
p.m PST) నడు Mars పై సునినతంగా త్కకింది.
అంగారకడిపై ను౦డి మొదటి చిత్ర౦

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి
82

నస్స్ క చెందిన్ Mars 2020 Perseverance rover తన్ తొలి చిత్రానిన రడ్ పాైన్ట్
ఉపరితలం నుంచి పంపింది. చిత్రాలు పెరవవరన్వ
యొకా హజార్చా ఎవ్యలెన్వ కెమెరాలు
(Hazcamms) నుంచి వస్స్తయి, ఇవి డ్రైవింగ్
చేయడంలో సహాయపడత్కయి. ఈ కెమెరాలపై

సపషటమైన్ రక్షణ కవచాలు ఇంక ఆన్ లోనే


ఉననయి. ఈ మొదటి చిత్రాలు తకావ-
రిజలూయషన్ వరినుై "థంబ్ న్యిల్వ" అని
పిలుస్స్తర. నస్స్ క చెందిన్ మార్చవ 2020
వోయమనౌకను పైలట్ చేస్త్రన్ ఇంజనీరై బృందంచే
అధిక రిజలూయషన్ వరిన్ లు తరవ్యత లభయం
అవుత్కయి. భూమి నుంచి రడ్ పాైన్ట్ క్రూయిజ్ సమయంలోని Mars 2020
Perseverance rover, నస్స్క చెందిన్
మార్చవ హెలికపటర్చ లు లోపల ఉననయి.
ఈ వోయమనౌక అంగారకనికి చెందిన్
వ్యత్కవరణం యొకా పై భాగానిన 3:48 p.m.
EST (12:48 p.m. PST) వదద త్కకతుందని
అంచన వయబడింది. అంగారకగ్రహంపై దిగ్ద
సమయానినఏడు నిమిషాల పాటు
భయాన్కంగా పేరాంటార. ఎందుకంటే
EDL కంపెైక్వ యొకా కొరియోగ్రఫీ మాత్రమే కదు, భూమికి వ్యరతలను చేరవయడానికి
(కమూయనికట్ చేయడానికి) పటేట సమయం అన్నమాట. ఆలసయం అంటే అంతరిక్ష నౌక ఈ
కొరియోగ్రఫీని తన్ంతట త్కనే పూరిత చేయాలివ ఉంటుంది.
--:oOo:--

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం మార్చ్ 2021 – శ్రీ గాయత్రి

You might also like