You are on page 1of 80

November 2020

శ్రీ గాయత్రి
Sree Gayatri

వందే శంభుమ్ ఉమాపతం సురగురం వందే జగత్కారణం


వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునం పతం
వందే సూరయ శశంక వహ్ననన్యన్ం వందే ముకంద ప్రియం
వందే భకత జనశ్రయంచ వరదం వందే శివం శంకరం

Spiritual & Astrological Free Online Monthly Magazine


2

శ్రీ గాయత్రి
ఆధ్యయతమక – జ్యయతష మాస పత్రిక
(తెలుగు – ఆంగా మాధయమం )

సంపుటి:3 సంచిక:11 ఈ సంచికలో


సంపాదకీయం న్వంబర్ 2020 05
తంగభద్రాన్దీ పుషారములు - జె.వం.చలపత 07
ఆశవయుజ (నిజ) కృ .పాడ్యమి – కార్తతక
108 దివయక్షేత్రాల సమాచారం – 5 – కిడంబి 11
శు.పూరిణమ శరభ - మహాశివుని అవత్కరం – సేకరణ 15
శ్రీ విద్యయ రహసయము – పీసపాటి 17

సనతన్ ధరమ పరిషత్-శ్రీ తపశశకిత – శ్రీహరి


ప్రస్థాన్త్రయ పారిజాతం - బ్ర.శ్రీ. యలాంరాజు
22
24
ఆధ్యయతమక ఉన్నతకి …. డ.చెరకపలిా 28
కృషణ గాయత్రీ మందిరం హ్నమాలయం-మహ్నమాలయం – రాఘవంద్ర 29
మంత్రపుషపం - విశిషీత – ప్రస్థద్ భరద్యవజ 32
ప్రచురణ - సంపాదకతవం పంచ ప్రయాగలు – మరవాడ్ కా. శరమ 35
మహాతమల పరిచయం – రాజయలక్ష్మి B. 39
విదురనీత - స.మూరిత గరిమెళ్ళ 40
వి. యన్. శస్త్రి ఆతమజాాని – ఆతమజాాన్స్థధకడు – భువనేశవరి 43
కాశీ మహా క్షేత్ర వైభవం-11 – మోహన్శరమ 48
క్రియా యోగం – శ్రీశరమద (సేకరణ) 51
మానేజంగ్ ట్రస్టీ యోగక్షేమం వహామయహం – సతయమూరిత 55
మహోన్నత జాాన్ం 57
సహకారం ప్రశ్ననతతరమాలిక – న్వంబర్ 2020 59
జె.వంకటాచలపత ఆధ్యయతమక – జ్యయతష విశేషాలు 63
స్త్రనీవాల్యయది అమావాసయ -రాజేశవరి పప్పు 64
ఉదయ్ కార్తతక్ పప్పు వైదయ జ్యయతషం – 7 వ భాగం – స్త్రబిఆర్కే 66
అంతరిక్ష విశేషాలు-2 - డ.మామిళ్ళపలిా 70
ఫ్లాట్ న్ం.04, జాస్త్రమన్ టవర్, ఎల్ & టి -
హైద్యరాబాద్ లో అతవృష్టీ – జ్యయతష సమీక్ష 75
శేర్తన్ కంటీ, గచిిబౌలి, హైదరాబాద్ –32
తెలంగాణ - ఇండియా

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
3

శ్రీ గాయత్రి
ఆధ్యయతమక - జ్యయతష మాస పత్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధ్యయతమక – జ్యయతష మాస పత్రిక
సంపాదక వరగం

బ్రహమశ్రీ సవిత్కల శ్రీ చక్ర భాసార రావు, గాయత్రీ ఉపాసకలు ,


వయవస్థాపకలు – అధయక్షులు -- అక్షరకోటి గాయత్రీ శ్రీ చక్ర పీఠం ,
గౌతమీ ఘాట్, రాజమండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస పత్రిక సలహా సంఘ అధయక్షులు
సెల్: 99497 39799 - 9849461871

V.N. Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A (PhD) Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com (CAIIB), Retired SBI Officer, Hyderabad


LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University, Hyderabad.
Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-Vastu Monthly
Magazine, Hyderabad.
Sectional Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE
KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8247450978

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
4

సపందన్: న్వంబర్ 2020

01 TRD Rao: 95151 15317

Excellent magazine. Articles are thought provoking. Many of them


covered with Navaratri specials. Thank you Sir, Keep going.

కె.యస్.వణుగోపాలన్: 90005 88513


02
శ్రీ భారగవ శరమగార మొదటి ప్రయతనంలోనే చదువరలను ఆకట్టీ కొననర. "దేముడు" అని
తన్ రచన్క పేరపెటిీ ఈనటి పాఠకలక వార చాల్య దగగరయాయర. నస్త్రతక వాదులక
అయన్ వస్త్రన్ ప్రశన యొకా గొపపతన్ము వరణనతీతము. కానీ సమసయ ఆస్త్రతకలతోనే ఉన్నది.
ఆలయాలక వచ్చి కొందరిని చూసేత "వీళ్ళళ భకతల్య" అని అనుమాన్ం కలుగుతన్నది. శ్రీ
శరమగార దేముడికి ఇచిిన్ వివరణ చాల్య బాగున్నది. ఈనటి భకతలు భగవంతడిని ఒక
వసుతవు, పద్యరాముగా (commodity) భావిసుతననర. మన్ం తెలుసుకోవలస్త్రన్ది ఏమిటంటే
దేముడు మన్ కోర్కాలు తీరిడు. పురాణ కాలంలో వరాలు ఇచాిడ్ంటే అది వరే విషయం.
వాళ్ళళ తపసుు చ్చస్త్ర వరాలు స్థధంచార. ఆ తపసుులు ఈ రోజులోా మన్ం చ్చయగలమా? ఈ
రోజు ఆలయానికి వచ్చి భకతలక ఎంతమంది నిస్థుారధంగా భగవంతడిని సేవించడనికి
వసుతననర? కోరికలే కోరికలు. వాటికి అంత లేదు. నేను హండీ లెకిాంచడనికి నెల్లార
జల్యా లోని ఆలయాలక వళ్ళతంటాను. ఆ హండీలో భకతలు తమ కోరికలు రాస్త్ర చీటీలు
వసుతంటార. మన్ ఆవదన్ భగవంతనికి తెలియద్య? చీటీ అవసరమా?
"భగవంతడు ఘటనఘటన్ సమరాడు. మీకేది కావాలో ఆయన్క తెలుసు. ఆయన్ ఏదైన
ఇవవగలడు. కోరికలు కోరి అయన్ గొపపతననిన ఎందుక తకావ చ్చస్థతర." అంటార అరణ
మహరిి . All Articles are of high standard.
G.Satyanarayana: 99087 77998
03 I am receiving “Sree Gayatri” Magazine on continuous basis. It is a good
Magazine as so many interested articles are being contributed by
scholars. I wish the publisher and the team to continue the same spirit
and provide many important religious articles.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
5

लौकििानाां कि साधूनाां, अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पनु राद्यानाां, वाचमर्थोsनध
ु ावकर् ।।
(భవభూత కృత ఉతతరరామచరితం)

లౌకికలయిన్ సతపరషులు భావప్రకటన్నిమితతం భాషనుపయోగిస్థతర.


కానీ మహరిలమాటను భావం అనుసరిసుతంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సంపాదకీయం:

ఆధ్యయతమక స్థధన్క దక్షిణాయన్ం అందున ఆశవయుజ-కార్తతక మాసములు చాల్య


ప్రశసతమయిన్ మాసములు. అందున కార్తతకం శివ-కేశవుల కిరవురక ఇషీ మయిన్
దవడ్ంతో మరింత ప్రాధ్యన్యతను సంతరించుకంది. తెలుగు- కన్నడ్ పంచాంగముల
ప్రకారము 8 వ మాసము కార్తతకం. ప్రధ్యన్మయిన్ పండుగలు ఈ నెలలోనే వస్థతయి. కార్తతక
సోమవార వ్రతం శివున్క సంబంధ మయిన్ది. కొనిన చోటా శివ కమారడు కమారస్థవమి
లేక సాందుని పూజంచ్చ రోజుగా వ్రత్కనిన చ్చస్థతర. దీపావళి మరనడు కార్తతక మాస ప్రారంభం.
కార్తతక స్థననరంభం, యమ దివతీయ (భగినీ హసత భోజన్ం), త్రిలోచని గౌరి వ్రతం, నగచతర్తధ
, సాంద షష్టీ , యాజావలాయ జయంత, కారతవీరయ జయంత, అక్షయన్వమి, దశదితయ వ్రతం,
ఉత్కానైకాదశి, వైకంఠ ఏకాదశి, జావల్యతోరణం, యమప్రీత-దీపద్యన్ం ఎన్నన పండ్గలు ,
వ్రత విశేషాలు ఈ మాసమంత్క. అనిన దేవాలయాలలో ఉదయం అరిన్లు, అభిషేకాలు,
వ్రత్కలు, దీక్షలు, పత్రి-కంకమ పూజలు, స్థయంత్రం దీప ప్రజవలన్ం, సంతరపణలు ఎంతో
ఉత్కుహవంత మయిన్ వాత్కవరణం నిండుకంట్టంది. మన్ తెలుగు వారికి, తకిాన్ దక్షిణ
భారతీయులక మూడు రోజుల పండుగ ఆశవయుజ మాసంలో వసుతంది(అకోీబర). మొదటి
రోజు న్రక చతరదశి, ర్కండ్వది దీపావళి అమావాసయ, మూడ్వది బలి పాడ్యమి. జాాననికి
చిహనంగా, ఐశవరాయనికి సంకేతంగా, సంపద ఆన్ంద్యలక ప్రతీకగా ఉన్న దీపానిన ఆరాధస్థతర.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
6

దీపావళి రోజున్ లక్ష్మీ దేవిని మహ్నళ్లు ఎంతో భకిత శ్రదదలతో పూజస్థతర. న్రకాసుర సంహారం
జరిగిన్ందుక ఆన్ంద సూచకంగా జరపుకనేదే ఈ పండుగ.
అనిన పండ్గల పరమారాం ఒకాటే. చీకటి నుంచి వలుగులోకి అంటే అజాాన్ం నుంచి జాాన్ం
వైపుకి మారడ్మే. అజాాన్ం అంటే కామయ కరమలు. వీటికి అంత లేదు. కెరటాల ప్రవాహం. ఒక
కోరిక తీరితే మరొక కోరిక. వంబడే కరమ, ద్యని ఫలితం ఇప్పుడు కాకపోతే మరో జన్మ. ముకిత
కావాలంటే కరమ నిషాామం కావాలి. అంటే కరమలో అకరమ, అకరమలో కరమ చూడ్టమే. ఇదే
జాాన్ం. అకరమ అంటే పరమాతమ సవరూపం. కరమ ఆచరిసుతన్నంతసేపూ ఆతమ సవరూప దృష్టీ
ఏమరకండ ఆచరిస్థతడు, కాబటిీ కరమలో అకరేమ అది. “యసయ సరేవ సమారంభాాః కామ
సంకలప వరిాత్కాః జాానగిన దగధ కరామణం త మాహాః పండితం బుధ్యాః” చ్చసే ప్రత పని లోనూ
కామమనే వాసన్ కూడ లేన్ప్పుడు, కామ వాసన్ లేకండ చ్చసే కరమలనీన శుషామైన్
సమిధలతో సమాన్ం. నిస్థురమైన్ సమిధలను అగిన కాలిిన్టేీ, నిషాామమైన్ కరమలను కూడ,
జాాన్మనే అగిన నిశేశషంగా కాలిి వసుతందని చెబుతన్నది గీత. అంటే జాాన్ంతో ఏ కరమ చ్చస్త్రన
ఫలదృష్టీ లేదు కాబటిీ అది కేవలం యాంత్రికంగా జురగుతూ పోతందనే భావం.
“శ్రద్యధవాన్ లభతే జాాన్ం” శ్రదధ ఉన్నవానికి జాాన్ం లభిసుతంది. “జాాన్మ్ లబాధా పరాం శంతాః
మచిరేనధ “గచఛత” అది లభిసేత చాలు, కల కాలమూ శంత న్నుభవిస్థతడు మాన్వుడు.
ఇంతటి మహతతరమైన్ ఆశయానికి దీపావలితో మొదలయ్యయ కార్తతక మాస ప్రాశసతయం సరవలక
శంతని చ్చకూరసుతందని ఆశిద్యదం. శుభం భూయాత్
మీ,
వి. యన్. శస్త్రి, మానేజంగ్ ఎడిటర్
Address:
SANATHANA DHARMA PARISHATH and SRE KRISHNA GAYATRI
MANDIRAM
Regd. Office: Flat No.04, Jasmine Towers, L & T – Serene County,
Near Telecom Nagar, Hyderabad, Telangana State, India Plin:500 032

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
7

తంగభద్రాన్దీ పుషారములు
......జయం వంకటాచలపత, M: 8106833554

పుషార శబాదరాము, పుషార నిరణయము మరియు పుషారావిరాావమున్క సంబంధంచిన్


విషయములు సెపెీంబర్ 2019 సంచికలో వివరముగా చరిించడ్ము జరిగిన్ది. కనుక ఈ
వాయసమున్ందు పుషార నిరణయాది విషయములు కాపతముగా సపృస్త్రంచబడుచున్నవి.
గురగ్రహము మేషాది ద్యవదశ రాసులయందు సంచరించున్పుడు ప్రతరాశి ప్రవశ
సమయములో 12 రోజులు, రాశిని విడుచు సమయములో చివరి 12 రోజులు మిగిలిన్
సంవతుర కాలములో మద్యయహన సమయములో ర్కండు ముహూరాతల కాలము పుషారడు
న్దిలో నివస్త్రంచున్ట్టా బ్రహమచ్చ నిరణయించ బడిన్ది.
పుషారం అంటే 12 సంవతురముల కాలమని వయవహారము. ప్రత 12 సంవతురాలక ఒకస్థరి
మన్ భారతదేశములోని ముఖ్యమైన్ 12 న్దులక పుషారాలు వస్థతయి. స్థధ్యరణంగా ఆ న్దికి
పుషార కాలము ఒక సంవతురము ఉంట్టంది.
“మకరే తంగభద్రాచ...” అన్న ప్రమాణము న్నుసరించి బృహసపత మకర రాశి ప్రవశము
వలన్ తంగభద్రాన్దికి పుషార ప్రారంభ మగును. పుషారస్థననలలో తరపణము,
పండ్ప్రద్యన్ము (శ్రాదధ కరమలు) చ్చస్త్ర పతరలను తృపత పరచి వారి అనుగ్రహము పందడ్ము
శుభప్రదమని హ్నందువుల విశవసము. ఉపన్యన్ము, వివాహము అయిన్ పురషులు తండ్రి
మరణాన్ంతరము మాత్రమే ఈ శ్రాదధ కరమలు చ్చయాలి. స్టిలు జీవిత్కంతము సుమంగళిగా
ఉండలని కోరకంటూ న్దికి వాయనలు సమరిపస్థతర. చీర, రవికె, గాజులు, పసుపు
కంకమ, పుసెతలు, మట్టీలు, పూజంచి న్దిలోకి వదలుత్కర. బ్రాహమణ ముతెతతదువులక
వాయనలు ఇచిి ఆశీరావద్యలు పందుత్కర.
ఈ శరవరి నమ సంవతురములో కార్తతక శుకా షష్టి శుక్రవారము అన్గా 20.11.2020 నుండి
స్థరా త్రికోటి తీరా సహ్నత తంగభద్రా న్దీ పుషార ప్రారంభమగును. అన్గా ఆ న్ది ఆ
సమయములో మూడున్నరకోటి పుణయ తీరాముల ప్రవశముతో అతయంత పావన్మై
ప్రభావవంతమగును.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
8

మహాభారతము అరణయపరవము దివతీయాశవసము లో తెలిపన్ తీరా స్థనన్ విశేషములను ఈ


సందరాంగా ఒకస్థరి గమనిద్యదము: “....క్రుమమఱి తీరాసేవనపర లగుచున్న ధనుయలు శుభస్త్రాత
నెటిీ ఫలంబు నంద గాంతర బహతీరా కీరతన్ముతో నెరిగింపుము దీని ...” (పుణయ క్షేత్రాలు
సందరిశంచిధనుయలైన్ మహానుభావులు పందే పుణయఫలం ఎట్టవంటిదో అనేక దివయక్షేత్రాల
వరణన్తో పాట్ట నక తెలుపుము) అని ధరమరాజు నరదమహరిిని కోరగా పూరవం భీషుమడు
పులసుతయని ఇదేవిధముగా కోరిన్పుడు పులసుతయడు భీషుమన్క దెలిపన్ వివరములు నీక
తెలిపెదన్ని భూమండ్లమందలి సమసత పుణయ తీరాములను అందు స్థనన్మాడిన్ కలుగు
ఫలములను వివరించడ్ము జరిగింది.
కం. క్రతఫలములు వడ్యగ దురగతలక దొరకొన్దు తీరాగమన్ంబున్ ద
తరత ఫలము లందుదుర దురగతలును నిది మునులమతము కరవవృషభా! (243)
కరవంశ శ్రేషుిడ! పాపాతమలక యజాయాగాదుల ఫల్యలు లభించవు. అయిన, అట్టవంటి
పాపాతమలు తీరాయాత్రలు చ్చసేత యజాయాగాదులు చ్చస్త్రన్ ఫల్యలు పందగలర. ఇది
ఋష్టవరేణుయల అభిప్రాయం.
కం. తల గో సువరణ ద్యన్ంబులు నుపవాసములు దీరాముల సేవయు ని
ముమల జేయనివార దరిద్రులు రోగులు న్గుదు రాతమదోషము పేరిమన్. (242)
నువువలు, ఆవులు, బంగారము ద్యనలు చ్చయనివార, ఉపవాస్థలు చ్చయనివార,
పుణయతీరాాలు సేవించనివార, సవయంకృత్కపరాధము వలన్ నిరపేదలు, రోగపీడితలు
అవుత్కర.
కనుక తీరాసేవన్ము అతయంత పుణయప్రదముగా తెలియవలెను అని ధరమజున్క నరదమహరిి
తీరాయాత్రల గొపపతన్మును వివరించెను.
తంగభద్రాన్ది:
ఇది కృషాణన్దికి ఒక ముఖ్యమైన్ ఉపన్ది. రామాయణ కాలములో దీనిని పంపాన్దిగా
పలిచ్చవారని కొందరి అభిప్రాయము. కరాణటకరాషరములో పడ్మటి కనుమలలో గంగామూల
మన్బడు పరవతకండ్మున్ జనిమంచిన్ తంగ మరియు భద్ర అను ర్కండు న్దులు ష్టమోగా
జల్యాలోని కూడ్లి వదద కలయుట వలన్ ఏరపడిన్ది ఈ తంగభద్రాన్ది. ఇతర పుషార న్దుల వలె
ఈ న్ది సరాసరి సముద్రములో సంగమించదు. కిష్టాంద (ఇపపటి ఆనెగొంది), హంపీ

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
9

(విజయన్గరము) (కరాణటక ఆంద్రప్రదేశ్ రాషరముల) గుండ ప్రవహ్నంచి సంగమేశవరం వదద


కృషాణ న్దిలో కలుసుతంది. భౌగోళికంగానే కాకండ చారిత్రకంగాను ఈ న్దికి ప్రాధ్యన్యత
ఉంది. దక్షిణభారత దేశ మధయయుగ చరిత్రలో వలిస్త్రన్ విజయన్గర స్థమ్రాజయం ఈ న్ది
ఒడుున్నే వలిస్త్రంది. హంప, మంత్రాలయం ల్యంటి పుణయక్షేత్రాలు ఈ న్ది ఒడుున్ వలిశయి.
పంచగంగలుగా కీరితంచబడే న్దులలో తంగభద్ర ఒకటి. “కావర్త తంగభద్రా చ కృషణవణీచ
గౌతమీ, భాగీరథీ చ విఖ్యయత్కాః పంచగంగా ప్రకీరితత్కాః”. అని కీరితంచడ్ము అందరికీ తెలిస్త్రన్దే
కద్య! మహాభారతం అరణయపరవం దివతీయాశవసము లో “తంగభద్రాన్ది లో చ్చస్త్రన్ తీరా
స్థనన్ము అశవమేధ యాగము చ్చస్త్రన్ లభించు పుణయము నిసుతంది” అని వివరించార.
మామూలు తంగభద్రా న్దీ స్థనన్మున్కే ఇంత ఫలముంటే ఇక పుషారకాలములో చ్చస్త్రన్
స్థనన్ము అనేకర్కటా ఫలమునసగు న్నుటలో ఎటిీ సందేహమూ లేదు. భీషమపరవములో కూడ
తంగభద్రా న్దీ ప్రస్థతవన్ కనిపసుతంది. తంగభద్రాన్దీ జలం చాల్య పవిత్రమైన్దిగా
చెపుతంటార. అందుకే “గంగాస్థనన్ం – తంగాపాన్ం” అనే స్థమెత వాడుకలో ఉంది.
తంగభద్ర కృషణక ఉపన్ది యైన కూడ కృషాణన్దికే గాక తంగభద్రక కూడ పుషారాలు
జరగుట విశేషమేకద్య!
దీనికి సంబంధంచి ప్రచారమున్ందున్న ఒక పౌరాణిక కథ: హ్నరణాయక్ష వధ్యన్ంతరము
వరాహస్థవమి అలసటదీరికొనుటక ఒక పరవత శిఖ్రముపై విశ్రమించెన్ట. ద్యనినే
వరాహపరవతముగా పలుస్థతర. అప్పుడు స్థవమి శిరసుు పై విపర్తతముగా సేవదము (చెమట)
ఉదావించెన్ట. శిరసుు వామభాగమునుండి ప్రవహ్నంచిన్ సేవదము తంగా న్దిగాను, కడివైపు
నుండి ప్రవహ్నంచిన్ సేవదము భద్రా న్దిగాను ప్రస్త్రదిధ గాంచిన్వి. భద్రాన్ది కదురేముఖ్
పరవతశ్రేణులు, తరికేరే జల్యా, భద్రావతీ పారిశ్రామిక న్గరముల గుండ సుమార 171
కిలోమీటరా దూరము; తంగా న్ది శృంగేరి త్కల్లకా, తీరాన్హళిా త్కల్లకా, ష్టమోగా జల్యాల
గుండ సుమార 147 కిలోమీటరా దూరము ప్రయాణించి కూడ్లి గ్రామము వదద
తంగభద్రాన్దిగా సంగమించి ముందుక స్థగుచున్నది.
న్దీపర్తవాహక ప్రాంతములోగల ఆలయాలు: కరూనలు జల్యాలో మేళిగనూర వదద
రామలింగేశవరస్థవమి ఆలయము. మంత్రాలయం మండ్లములో రాంపురం రామలింగేశవర
స్థవమి ఆలయం, మాధవరం వదద గల శివాలయం, మంత్రాలయ రాఘవంద్రస్థవమి ఆలయం,

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
10

గురజాల ఇసుక రామలింగేశవర స్థవమి ఆలయం, కరూనలు న్గరములో సంకల్యాగ్ శ్రీ


వంకటేశవర స్థవమి ఆలయం, దక్షిణ ష్టరిడీగా పేరగాంచిన్ శ్రీ ష్టరిడీ స్థయిబాబా ఆలయము
దరశనీయాలు.
పుషారాల సమయములో ఆ న్దికి క్రొతత నీర వచిి చ్చరితే, క్రొతత నీటిలో స్థనన్ం అనేక
చరమసమసయలక ద్యరితీసుతందని ఆయురేవదం సూచిసోతంది. అల్యంటి జలం లో ఎకావ
సమయము పలాలు, పెదదలు స్థనన్ము చ్చయడ్ము మంచిది కాదు. మరియూ తోటి యాత్రికలక
కూడ అసౌకరయము కలుగున్ని గ్రహ్నంచాలి. డిశంబర 2008 లో ఉమమడి ఆంధ్రప్రదేశ్
రాషరములో ఘన్ంగా ఈ తంగభద్రా పుషారాలు జరిగాయి. ఇప్పుడు, తెలుగు రాష్ట్రాల విభజన్
తరవాత జరగుచున్న తొలి తంగభద్రాన్దీ పుషారాలు మన్ం జరపుకోబోతననము. ఇది
మహమామరి ఉధృత చెందుతన్న కాలము. కనుక ప్రభుతవనిపుణులు, శసివతతలు,
వదపండితలు ఎట్టవంటి నిరణయాలు తీసుకంటారో ద్యనిన్నుసరించి న్డుచుకోవడ్ము
శ్రేయోద్యయకము.

"పీయూషారణవమధయగాం మణిమయదీవపాన్తరభ్రాజనీం,
షటిక్రాన్తరవరితనీం విజయద్యం షటఛత్రుసంహారిణీమ్ |
శ్రీచక్రాంతరరాజత్కం శశియుత్కం పద్యమసనే సంస్త్రాత్కం,
వనేద శరదమాతరం శృతనుత్కం సరావరాసంపూరణీమ్ ||

భావం-అమృత సముద్రమధయమందుండేటట్టవంటి, మణిదీవపమున్ందు


ప్రకాశించ్చటట్టవంటి, శ్రీచక్రమున్ందు శ్నభిలేాటట్టవంటి, విజయమును
చ్చకూరేిటట్టవంటి, కామ క్రోధ లోభ మోహ మద మాతురయములను ఆరగుర శత్రువులను
సంహరించ్చటట్టవంటి, చంద్రుడు ఆభరణముగా కలిగిన్ట్టవంటి, పదమమే ఆసన్ముగా
కలిగిన్ట్టవంటి, వదములచ్చ సుతతంపబడేటట్టవంటి, అనినకోరికలనుతీరేిటట్టవంటి,
శరద్యమాతక న్మసారించుచుననను. (శరూదలవిక్రీడితం)
….. శ్రీ K .S . S .N మూరిత , హైదరబాద్.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
11

108 దివయక్షేత్రాల సమాచారం - 5

కిడంబి సుదరశన్ వణుగోపాలన్ (మొ): 90005 88513


16. తిరుప్పుళ్ళాణి: తిరునల్వేలి నుంచి 165 కి.మీ., రామేశ్ేరుం నుంచి 60 కి.మీ. ఆది జగన్నాథ
పెరుమాళ్ మరియు రాములవారు. పద్మాసని తాయార్. దరభశ్యనుం అని మరో పేరు.
శ్రణాగతి క్షేత్రుం అనికూడా అుంటారు. ఇక్కడ పిలలలు ల్వని వారి కోసుం విశేషుంగా యాగుం
చేస్తారు. ఆలయుంలో సుంతాన వేణుగోపాల స్తేమి ఉన్నాడు. యాగానుంతరుం ఆ స్తేమిని మన
ఒడిలో ఉుంచుతారు. (ఇప్పుడు ఆ పదధతి మానేశారు). దశ్రథ మహారాజు సుంతాన ప్రాపిాకై ఇక్కడ
యాగుం చేశడు.
దేవకీసుత గోవిుంద వాసుదేవ జగతపతేI
దేహిమే తనయుం క్ృషణ తేమాహుం శ్రణుం గతII
దేవదేవ జగననథం గోత్ర వృదిధ క్ర ప్రభోI
దేహిమే తనయుం శీఘ్రుం ఆయుషాుంతుం యశ్స్వేనమ్II
72 చతురుుగాలకు మునపు (72x4=288
యుగాలు. ఈ క్షేత్రుం ఎుంత పాతదో మనుం
ఉహిుంచుకొనవలస్వనదే.) పులవుడు,
క్నావుడు, కాలవుడు అనే ముగ్గురు ఋషులు
ఈ సథలానికి వచిి తమ శ్రీరాలన దరభలతో
క్ప్పుకొని తపసుు చేస్తారు. వారి తపసుుకు
మెచిి భగవుంతుడు రావిచెట్టు రూపుంలో
ప్రతుక్షమౌతాడు. ఋషులు స్తేమిని స్వేయ
రూపుంలో క్నిపిుంచమని వేడుకొుంటారు.
స్తేమి వారికి ఆది జగన్నాథుడిగా
ప్రతుక్షమౌతాడు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
12

దరభశ్యనుం: రాముడు లుంక్కు వెళ్ాడానికి ద్మరి ఇమాని సముద్రుడిని కోరుతాడు. సముద్రుడి


ప్రీతురథుం ఇక్కడ మూడు రాత్రుళ్ళా, మూడు పగళ్ళల దరభల మీద శ్యనిస్తాడు. ఈ ఆలయుంలో
రాముడుకి రుండు ఆలయాలు వున్నాయి. ఒక్ ద్ముంట్లల ఆయన శ్యన భుంగిమలో ఉుంటాడు.
రాముడు శ్యనిుంచిన పీఠుంపై దరభల గ్గరుతులు చూడొచుి. ఇుంకొక్ ఆలయుంలో ఆయన
నిలుచునా భుంగిమలో ఉుంటాడు.

గదుత్రయుం: శ్రణాగతి గదుుం, శ్రీరుంగ గదుుం, వైకుుంఠ గదుుం. ఈ మూడు రామానజుల వారి
విరచితము. విభీషణుడు రావణుడితో విభేదించి రాముడి దగురకు వస్తాడు. రాముడి శ్రణు
కోరుతాడు. ఒక్క హనముంతుడు తపప మిగతా వారవేరూ విభీషణుడికి ఆశ్రయుం ఇవేడానికి
ఒప్పుకోరు. అప్పుడు రాముడు అుంటాడు:
సక్ృదేవ ప్రపన్నాయ తవాస్వాతి చ యాచతేI
అభయుం సరేభూతేభోయ దద్మమేుతదేరతుం మమII
ఆనయైనుం హరిశ్రేషఠ దతామస్తుభయుం మయాI
విభీషణో వా సుగ్రీవ యది వా రావణః సేయమ్II (శ్రీమద్రామాయణము-యుదధకాుండము--
18వ సరు)
రాముడు: రామా "నేన నీ వాడన" అని పలుకుచు ఎవరైనన ప్రపతిాతో ననా
శ్రణుగోరినచో వారికి (సరే ప్రాణులకున) అభయమిస్తాన. (వారిని రక్షిస్తాన). ఇది న్న
వ్రతము. వానరోతామా! సుగ్రీవా! విభీషణునకు నేన అభయమిసుాన్నాన. వెుంటనే అతనిని
తోడొకని రముా. అతడే కాదు, సేయముగా రావణుడే వచిి శ్రణు అుంటే వానికిని నేన అభయ
మిచెిదన. ఈ శ్రణాగతి ఘటుుం జరిగిుంది ఈ క్షేత్రుం లోనే. అుందుకే శ్రణాగతి క్షేత్రుం అుంటారు.
రాముడు సముద్రుడికి కూడా శ్రణాగతి ప్రస్తదిస్తాడు.
రాముడు లుంక్ మీదికి దుండెతేాముుందు ఆది జగన్నాథస్తేమి కి పూజలు చేస్తాడు. స్తేమి
రాముడికి ఒక్ ధనసుు బహూక్రిస్తారు. దీనినే రాముడు రావణునితో యుదధుం ఆఖరులో
ఉపయోగిస్తాడు. రాముడు యుదధుం న్ందు జయిుంచి అయోధుకు తిరిగి వచేిటప్పుడు ఇక్కడ
కొుంచెుం సేపు ఆగి, స్వతాదేవికి జరిగిన విషయాలు విశదీకరిస్థతడు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
13

17. తిరువటాురు: క్న్నుకుమారి/త్రివేుండుం నుంచి 50 కి.మీ. మారాాుండుం నుంచి 7 కి.మీ. ఈ


క్షేత్రుం ఇుంతకుమునపు కేరళ్ లో ఉుండేది. రాషర విభజన తరువాత తమిళ్న్నడుకు వచిిుంది.

ఈ ఆలయుం పదాన్నభ స్తేమి ఆలయుం క్న్నా పూరేమే ఉనాది. అుందుచేత ఈ క్షేత్రానిా ఆది
అనుంతపురుం అని పిలుస్తారు. ఆదికేశ్వ పెరుమాళ్, మరక్తవలిల. పెరుమాళ్ళా శ్యన భుంగిమ
లో ఉుంటారు. ఆదికేశ్వస్తేమి అుంటే అతుుంత సనిాహితుడైన సేాహితుడు అని అరథుం.
తిరువనుంతపురుంలో లాగ ఇక్కడ స్తేమిని మూడు ద్మేరాలలో సేవిుంచాలి.
తిరువనుంతపురుంలో శివలిుంగుం స్తేమివారి శిరసుు దగుర ఉుంట్టుంది. ఇక్కడ పాద్మల దగుర
ఉుంట్టుంది. ఇక్కడ స్తేమివారి న్నభిలో క్మలుం ఉుండదు. బ్రహా ఉుండడు. తిరువనుంతపురుం
అనుంత పదాన్నభస్తేమి ఈ సనిాధిలో ఉనా ఆదికేశ్వస్తేమి వైపు చూస్తా శ్యనిుంచి దరశనుం
ఇసుాన్నాడు.
సథలపురాణుం: కేసన్, కేశి అన ఇరువురు రాక్షసులు బ్రహా చేసుానా యజ్ఞానికి ఆటుంకాలు
క్లుగచేస్తా ఉుంటారు. దేవతలన ఇబబుంది పెడుతుుంటారు. బ్రహా, దేవతలు విషుణవు సహాయుం
కోరతారు. విషుణవు కేసన్ న హతుం చేస్వ, కేశిని భూ స్తథపితుం చేస్వ వాడిపై పడుకుుంటాడు. కేశి
భారు గుంగన, తామ్రపరిణ నదులన ప్రారిథుంచి, వరదలు తెపిపసుాుంది. ఆ వరదలు చూస్వ భూదేవి
ఒక్ పెదద బుండన ఆ ప్రవాహానికి అడుుగా వేసుాుంది. తమ తప్పు తెలుసుకునా ఆ రుండు నదులు

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
14

రుండు పాయలుగా విడిపోయి సనిాధికి పూల హారుంలాగా తమ ప్రవాహానిా మారుికుుంటాయి.


ఆ నదులు ఇక్కడ వృతాాకారుంగా ఏరపడినుందున ఈ ఊరికి వటాురు అనే పేరు వచిిుంది.

పెరటాశి నెల (సెపెుుంబర్15 నుంచి అకోుబర్ 14 వరకు), పుంగ్గని నెలలలో(మార్ి 15 నుంచి


ఏప్రిల్ 14 వరకు) 3వ తేదీ నుంచి 9వ తేదీ ద్మకా స్తయుం సమయుంలో స్తరుకిరణాలు స్తేమి
మీద పడతాయి.
శ్రీ చైతను మహా ప్రభు (1510AD) ఈ స్తేమిని ప్రారిథుంచి తాన పోగొట్టుకునా బ్రహా స్తత్రాలన
తిరిగి పుంద్మరు.
18. తిరువణ్ పరిశారమ్: న్నగర్ కోయిల్ నుండి 5 కి.మీ. కురాళ్పప పెరుమాళ్. మరి ఒక్
తిరున్నముం తిరువాళ్ మారపన్. క్మలవలిల తాయార్. ఈ క్షేత్రుం ఇుంతకుమునపు కేరళ్లో
ఉుండేది. రాషర విభజన తరువాత తమిళ్న్నడుకు వచిిుంది. నమాాళ్ళేరల తలిల
ఉదయనుంగైయార్ అవతార సథలుం. ఈ క్షేత్రానికి అచేిరి అన మరి ఒక్ న్నమధేయుం కూడా
క్లదు. నమాాళ్ళేరల తలిల ఉదయనుంగైయార్ కు, తుండ్రి కారికి, గరుడాళ్ళేరుకు స్తేమి
ప్రతుక్షమైన్నరు. విభీషణుడు రామ పటాుభిషేకానుంతరుం లుంక్కు తిరిగి వెళ్ళతూ స్తేమికి
పూజలు చేస్తాడు. స్తేమి ప్రసనాడై ఏుం వరుం కావాలో కోరుకొమాుంటాడు. విభూషణుడు
స్తేమిని రాముడిగా చూడాలని వుుంది అని కోరగా, స్తేమి రాముని లాగ దరశనుం
ప్రస్తదిస్తాడు. నమాాళ్ళేరుల తన పాశురుంలో స్తేమిని గూరిి ఇలా అుంటారు. “సుంస్తరులు
విషయలుంపట్టలు. నితు స్తరులు భకిా పారవశ్ుుంలో ఉుంటారు. స్తేమి తన శ్ుంఖ చక్రములన
తానే భరిుంచుచున్నాడే. శ్ుంఖ, చక్రములన, విలులన తీసుకుని స్తేమి వెనక్ నడుచు
వారవరున ల్వరే”.
సథలపురాణుం: హిరణుక్శిపుని వధ అనుంతరుం లక్ష్మీదేవి నృస్వుంహుని ఉగ్ర సేరూపుం చూస్వ
భయపడుతుుంది. ప్రహాలదుని ప్రారథన మేరకు స్తేమి స్వేయ రూపుంలో దరశనుం ప్రస్తదిస్తాడు.
సుంతుషుురాలైన లక్ష్మీదేవి స్తేమిని తన హృదయుంలో స్తథనుం ఇమాని ప్రారిథసుాుంది. స్తేమి
అనగ్రహిస్తాడు. లక్ష్మి స్తేమి హృదయుంలో నివస్వుంచి ఉుంట్టుంది కాబట్టు స్తేమికి తిరువాళ్
మారపన్ అని మరియోక్ తిరున్నముం ఏరపడిుంది. స్తేమి ఇక్కడ వేుంచేస్వ ఉన్నారు కాబట్టు ఈ
క్షేత్రానికి తిరుపతిశారమ్ అనే పేరు వచిిుంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
15

శరభ - మహాశివుని అవత్కరం


……వాట్ు అప్పప సేకరణ
విషుణమూరిత దశవత్కరాల గురించి చాల్యమంది టకటకా చెపేపస్థతర. కానీ మహాశివుడు ఎతతన్
అవత్కరాల గురించి మన్క అవగాహన్ తకావ. అల్యంటి శివుని అవత్కరాలలో ఒకాటే
శరభ. ఎనిమిది పాద్యలతో, ర్కకాలతో, స్త్రంహపు దేహంతో ఉండే రూపమే శరభ! దక్షిణాది
ఆలయాలలో ఎకావగా కనిపంచ్చ ఈ రూపం వనుక ఓ ఘన్మైన్ కథ ఉంది.
విషుణమూరిత హ్నరణయకశిపుని
సంహరించ్చందుక న్రస్త్రంహావత్కరానిన
ఎతతన్ విషయం తెలిస్త్రందే! అయితే
హ్నరణయకశిపుని సంహారం తరవాత
కూడ ఆయన్ కోపం చల్యారనే లేదట. ఆ
ఉగ్రనరస్త్రంహని క్రోధ్యనికి లోకమంత్క
అలాకలోాలమైపోయింది. న్రస్త్రంహని
నిలువరించకపోతే ఆయన్ కోపానికి
ప్రకృత సరవనశన్ం కాక తపపదని
భయపడుర దేవతలు. అందుకోసం
న్రస్త్రంహని నిలువరించమంటూ
వారంత్క కలిస్త్ర శివుని ప్రారిాంచారట.
అప్పుడు శివుడు తన్ అవత్కరాలైన్
వీరభద్ర, భైరవులని పంపాడ్ట. కానీ నరస్త్రంహని ముందు ఆ ర్కండు అవత్కరాల్ల
నిలువలేకపోవడ్ంతో శరభ అవత్కరానిన ధరించాడు శివుడు.
కొనిన పురాణాల ప్రకారం శరభ, న్రస్త్రంహ అవత్కరాల మధయ తీవ్రమైన్ పోర జరిగింది. ఈ
పోరలో న్రస్త్రంహడు ఓడిపోయాడు కూడ. మరి కొనిన పురాణాల ప్రకారం శరభ
అవత్కరానిన ఎదురొానేందుక విషుణమూరిత గండ్భేరండ్ పక్షిగా అవతరించాడు. ర్కండు
తలలతో ఉండే ఈ పక్షి శరభని దీట్టగా ఎదురొాంట్టంది. ఎంతసేపు యుదధం జరిగిన గెలుపు

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
16

ఓటములు తేలకపోవడ్ంతో, ర్కండు అవత్కరాల్ల యుద్యధనిన విరమించుకంటాయి. ఎవరి


మధయ యుదధం జరిగిన, ఆ యుదధంలో ఎవర గెలిచిన శివకేశవులు ఇరవురూ ఒకాటే కాబటిీ
శరభను విషుణమాయగా వరిణంచ్చవార కూడ లేకపోలేదు. కేవలం శివకేశవుల పురాణాలలోనే
కాదు, బుదుధని జాతక కథలలో కూడ ఈ శరభ ప్రస్థతవన్ కనిపసుతంది. ఈ జాతక కథల ప్రకారం
శరభ బుదుధని పూరవ అవత్కరాలలో ఒకటి!
శరభ రూపం దక్షిణాదిన్, అందున తమిళ్నట ఉన్న శివాలయాలలో ఎకావగా కనిపసుతంది.
ముఖ్యంగా శైవ మత్కనిన ప్రోతుహ్నంచిన్ చోళ్ళలు నిరిమంచిన్ ఆలయాలలో ఈ ప్రతమ తపపక
ఉంట్టంది. ఒకోా చోట ఈ శరభ రూపం కేవలం నమమాత్రంగానే ఉంటే, మరికొనిన చోటా
సకల ఆయుధ్యలతోనూ, దురాగదేవి సమేతంగా దరశన్మిసుతంది. శివుని శరభేశవరనిగాన్న,
శరభేశవరమూరితగాన్న కొలుచుకనే సంప్రద్యయం తమిళ్నట ఇంకా ప్రచారంలోనే ఉంది. ఇక
తెలుగు రాష్ట్రాలోాని శైవాలయాలలో కూడ ఈ రూపం కనిపసుతన్నపపటికీ, ద్యనిని శరభ
అవత్కరంగా పోలుికనే భకతలు అరదు. అల్యగని శరభ అవత్కరానిన తెలుగువార
గురితచలేదని కాదు. ఈ అవత్కరం పేర మీదుగా శరభాపురం వంటి ప్రాంత్కలు మన్ రాష్ట్రాలోా
ఉననయి. వీరశైవులు చ్చసే న్ృత్కయలలో శరభ, అశశరభ, దశశరభ అంటూ ఒళ్ళా గగురొపడిచ్చ
అరపులు వినిపస్థతయి. తెలుగునట శరభ ఉపనిషతత కూడ ప్రచారంలో ఉండేదని చెబుత్కర.

మ||అవనీభృనినకరంబు వృక్షపశుపక్ష్యయదుల్ మహాంభోనిధుల్


లవలేశముమను మారపలావు నిశన్ ల్యవొపపపారిాంచిన్న్
అవలోకించిత నీ చరాచర జగంబంతసుమాధ స్త్రాతన్
శివ పూజావిధ మునిగయుండుట ప్రభో ! శ్రీ స్త్రదధలింగేశవరా!

భావం;ఈ భూమిమీద నివస్త్రంచ్చ అనిన సమూహములు చెట్టా, పక్షులు, జంతజాలములు,మహా


సముద్రాలు,ఎంత వడుకనన రాత్రి సమయంలో కొంచెం కూడ మార పలకవు కద్య! ఇల్య ఎందుక
జరగుతోంద్య? అని ఆలోచిసేత ఈ చరాచర జగమంత్క రాత్రిపూట సమాధ స్త్రాతలో కూరిని శివపూజా
విధలో మునిగిపోయి ఉందేమోన్ని నక అనిపసోతంది స్థవమీ! శ్రీ స్త్రదధ లింగేశవరా!

కీ.శే .శ్రీ చిలార కృషణమూరిత, శ్రీ లక్ష్మీ న్ృస్త్రంహ వాాటుప్పప గ్రూప్ప నుంచి

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
17

శ్రీ విద్యయ రహసయము

రచన: పీసపాట్ట గిరిజ్ఞమనోహరశాస్వి, 94403 56770


శ్రీవిదు అుంటే ఏమిట్ట? ఈ సృష్టుకి మూలమైనవారు త్రిశ్కుాలు. వారే మహాకాళి, మహాలక్ష్మి,
మహాసరసేతి. ప్రత మానవుడూ జీవిుంచడానికి కావలస్వన స్వరిసుంపదలనిచేిది లక్ష్మి, శౌరు
పరాక్రమాల నిచేిది కాళి, విజ్ఞాన్ననిాచేిది సరసేతి. ఇట్టవుంట్ట త్రిశ్కుాలన సృష్టుుంచినది
ఆదిపరాశ్కిా. వీరుంతా ఆ దేవియొక్క అుంశ్ల్వ. అుందుకే ఆమెన ‘ముగ్గరమాల మూలపుటమా’
అుంటారు. ఆమే పరమేశ్ేరి, బాలాత్రిపురసుుందరి, రాజరాజేశ్ేరి, కామేశ్ేరి. ఆమె పరాశ్కిా
అమాలగన్న యమా, శ్రీమాత, శ్రీమహారాజ్ఞా, జగన్నాత. ఆమె గ్గఱుంచి చెపేప విషయమే శ్రీవిదు.

మోక్షుం కావాలుంటే ఆ పరమేశ్ేరినే అరిిుంచాలి. ఆమె ఏదైన్న ఇవేగల సమరారాలు. అట్టవుంట్ట


పరమేశ్ేరిని ప్రసనాుం చేసుకోవడానికి ఉపయోగిుంచే ముంత్ర, యుంత్ర, తుంత్రాలనే “శ్రీవిదు”
అుంటారు. ఆమె గ్గఱుంచి, ఆమె తతాేనిా, ముంత్ర, తుంత్ర, యుంత్రాలు గ్గఱుంచి చెపేప ఉపనిషతుాలు
ఎనిమిది వున్నాయి. అవి త్రిపురోపనిషతుా, త్రిపురతాపినీ ఉపనిషతుా, దేవీ ఉపనిషతుా,
బహేృచోపనిషతుా, భావనోపనిషతుా, సరసేతీ ఉపనిషతుా, స్వతోపనిషతుా, సౌభాగులక్ష్మీ
ఉపనిషతుా.
ఆ పరమేశ్ేరిని గ్గఱుంచి తెలియజేస్తా దేవీఉపనిషతుాలో ఈ విధుంగా వ్రాశర. పూరేకాలుం
దేవతలుంతా క్లిస్వ పరమేశ్ేరి దగురకు వెళిా “అమాా! నవెేవేరవు?” అని అడిగారు. అప్పుడు
ఆమె “నేన బ్రహాసేరూపిణిని. న్న వలలనే ప్రక్ృతి ప్రాణికోట్టతో నిుండిన జగతుా ఆవిరభవించాయి.
శూనుము, అశూనుము, ఆనుందము, దుఃఖము, జ్ఞానము, అజ్ఞానము అుంతా నేనే. ఈ
జగతుాలో పుంచభూతాలు నేనే. వేదము నేనే, అవేదము నేనే, విదు నేనే, అవిదు నేనే.
అఖిలజగతుా నేనే. నేన రుద్రులు, ఆదితుులు, వసువులు, విశేవదేవతలలోనూ ఉుంటాన. విషుణవు,
ప్రజ్ఞపతి, బ్రహా వీరుందరినీ ధరిస్తాన. న్నకు కారణుం నేనే” అని అుంట్టుంది పరమేశ్ేరి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
18

వేదములు - శ్రీవిదు
వేదము మొతాము న్నలుగ్గ భాగాలుగ ఉుంట్టుంది. 1. సుంహిత 2. బ్రాహాణము 3. అరణుక్ము
4. ఉపనిషతుా. ఋగ్వేదుంలో దేవతల స్తాత్రాలు వుుంటాయి. వాట్టనే స్తకాాలు అని కూడా
అుంటారు. పరమేశ్ేరి గ్గఱుంచి కొనిా స్తకాాలు ఋగ్వేదుంలో ఉన్నాయి. అవే శ్రీస్తక్ాము,
దురాుస్తక్ాము, నీళ్ళస్తకుాము, భూస్తక్ాము మొదలైనవి. మొతాుంగా న్నలుగ్గ వేద్మలకు క్లిపి
1180 ఉపనిషతుాలు వున్నాయి. ఉపనిషతుాలలో పరావిదు, ఉపాసన, ముంత్ర, తుంత్ర, యుంత్రాల
గ్గఱుంచి తెలియజేస్వన ఎనిమిది వుననయి. వాట్ట గ్గఱుంచి పైన తెలియజేయబడిుంది.
బహేృచోపనిషతుా: ఇది ఋగ్వేదములోనిది. సృష్టుకి ముుందు కాలుంలో ఆ దేవి ఒక్తేా ఉుండేది.
ఆమెయే ఈ బ్రహాాుండానిా సృష్టుుంచిుంది. ఆమయే కామక్ళ్, శ్ృుంగారక్ళ్, ఆమెనుంచ్చ బ్రహా,
విషుణవు, రుద్రుడు, మరుదుణాలు, గుంధరుేలు, అపురసలు, కినెారలు, కిుంపురుషులు, స్వదుధలు,
స్తధ్యులు, భోగుము, భోగము అనీా ఆవిరభవిుంచాయి. సక్ల ప్రాణికోట్ట ఆవిరభవిుంచిుంది. ఆవిడే
పరాశ్కిా, ఆవిడే శాుంభవీ విదు, హాది విదు, కాది విదు.
ప్రజ్ఞానుం బ్రహా అని, అహుం బ్రహామస్వా అని, తతావమస్వ అని, అయమాతాా బ్రహా అని, స్తహమస్వా
అని పిలువబడే ఆమెయే మహాషోడశి, శ్రీవిదు, పుంచదశాక్షరి, మహాత్రిపుర సుుందరి,
బాలాుంబిక్, బగళ్, మాతుంగి, సేయుంవర క్ళ్ళుణి, భువనేశ్ేరి, చాముుండ, వారాహి,
తిరసకరిణి, శుక్శాుమల, లఘుశాుమల, అశాేరూఢ, ప్రతుుంగిర, ధూమావతి, స్తవిత్రి,
గాయత్రి, సరసేతి, బ్రహామనుందక్ళ్ అనబడుచునావి.
త్రిపురోపనిషతుా: ఇది ఋగ్వేదుంలోనిది. ఈ ఉపనిషతుాలో పుంచదశి మహాముంత్రుం
వివరిుంపబడిుంది.
సౌభాగులక్ష్మీ ఉపనిషతుా: ఇది ఋగ్వేదుంలోనిది. ఇుందులో శ్రీస్తక్ాుంలో ఉుండే పదహారు
ముంత్రాలకు ఋష్ట, చుందసుు, ఆ ముంత్రముల అనషాానము, ద్మని వలన ఫలితము చెపపబడినది.
త్రిపురతాపినీ ఉపనిషతుా: ఇది అధరేణ వేద్మనికి సుంబుంధిుంచినది. ఇది మొతాుం ఐదు
అధ్యుయాలుగా ఉుంట్టుంది. ఈ ఐదు అధ్యుయాలలో గాయత్రీముంత్రము, పుంచమహాదశీ
మహాముంత్రము, త్రిపురా విదు, త్రిపురేశీవిదు, త్రిపురమాలినీ విదు, త్రిపురాుంబా విదు మొదలైన
ఎనిమిది విదుల గ్గఱుంచి, శ్రీచక్రానిా గ్గఱుంచి, దశ్ ముద్రలైన సరేసుంక్షోభిణీ, సరాేక్రిిణీ,
సరేవశ్ుంక్రి, సరోేన్నాదిని, సరేమహాుంకుశ్, సరేఖేచరీ, సరేబీజ, సరేయోని, సరేత్రిఖుండ

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
19

మొదలైనవి వివరిుంచారు. సుంస్తర బుంధన్నల నుండి విముకుాడయేు స్తధన గ్గఱుంచి,


మృతుుుంజయ మహాముంత్రానిా గ్గఱుంచి వివరిుంచారు.
దేవీ ఉపనిషతుా: పైన మూడవ పేరాలో వివరిుంచిన విధుంగా, పూరేుం దేవతలు పరమేశ్ేరి
వదదకు వెళిల ‘అమాా! నవెేవేరవు?’ అని అడుగగా తాన ఎవేరో తెలియజేస్వన్ది
వివరిుంచబడినది. అనుంతరుం అది వినా దేవతులు ఆమెన సుాతిస్తా నమసకరిస్తా
శ్రణుకోరినట్టలగా వివరిుంచబడినది. దీని యుందు క్రుంది విషయాలు కూడా
తెలియజేయబడాుయి.
ఆకాశ్ బీజమైన ‘హ’ కారము, అగిా బీజమైన ‘ర’ కారము, లక్ష్మీ బీజమైన ‘ఈ’ కారము క్లిస్వన
‘హ్రుం’ ఆ దేవియొక్క బీజము. దీనిని యతీశ్ేరులు ధ్యునుం చేస్తారు. నవారణవ ముంత్రమైన “ఐుం
హ్రుం కీలుం చాముుండాయైవిచ్చఛ” ఇదే చుండీముంత్రము. ఇది సరేశుభాలన, మహద్మనుంద్మనిా
ఇసుాుంది.
అధరే శీరిమైన దేవీ ఉపనిషతుాన పదిస్తరుల చదివితే చాలు అనిా క్ష్టులు తొలిగిపోతాయి.
108 స్తరుల చదివితే కారుస్వదిధ. రాత్రులుందు, సుంధువేళ్లయుందు చదివితే వాకుదిధ క్లుగ్గతుుంది.
ముంగళ్వారుం అశ్ేనీ నక్షత్రుంలో దేవి సనిాధిలో ఈ ఉపనిషతుా చదివితే మహామృతుువు
దరిచేరదు.
భావనోపనిషతుా: ఇది అధరేణవేద్మనికి సుంబుంధిుంచినది. ఇుందులో మొతాుం 49 స్తత్రాలు
వున్నాయి. 1 నుండి 10 స్తత్రాల వరకు మానవదేహమే పరమేశ్ేర సేరూపమని, 11 నుండి 24
స్తత్రాలు మానవశ్రీరమే శ్రీచక్రమని, 25 నుండి 49 స్తత్రాలు వరకు అుంతరాుగము వివరిుంచ
బడాుయి.
స్వతోపనిషతుా: ఇది అధరేణవేదములోనిది. ఒక్స్తరి దేవతలుంతా బ్రహాదేవునివదదకు వెళిా
“దేవదేవా! స్వత అుంటె ఎవరు? ఆవిడ రూపము ఎలా వుుంట్టుందో వివరిుంచుండి” అని అడిగారు.
ఆ మాటలు వినా బ్రహా ఆ స్వతాదేవి మూల ప్రక్ృతి యొక్క రూపమే అయి వునాుందు వలన ప్రక్ృతి
అని చెపపబడుచునాదని చెపాపడు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
20

సరసేతీ రహస్తుపనిషతుా: ఇది యజురేేదుంలోనిది. ఇుందులో మునలుందరూ అశ్ేలాయ నడి


దగురకు వెళిా స్తరసేత ప్రాపత కావాలుంటే ఏ దేవతన ప్రారిథుంచాలి? ఏ విధుంగా ఉపాస్వుంచాలి?
అని అడుగ్గతారు. అప్పుడు అశ్ేలాయనడు వారికి సరసేతీ ఉపాసన న్ంతా వివరిస్తాడు.
పరమేశ్ేరి అరిన్నవిధ్యనుం రుండురకాలుగా వుుంట్టుంది. 1. బాహుపూజ, 2. అుంతఃపూజ.
బాహుపూజ అుంటే పరమేశ్ేరి ప్రతిమన గాని, ఆమె ప్రతిరూపమైన యుంత్రానిా గాని ఎదురుగా
వుుంచుకుని, దేవత వేరు నేన వేరు అనే భావుంతో పూజ్ఞుంచడుం. ఇది లౌకిక్ వాదులు చేస్తారు.
ఇక్ రుండవది అుంతఃపూజ. స్తధకుడు తన శ్రీరానిా శ్రీచక్రుంగా భావిుంచి, తానే పరమేశ్ేరి
సేరూపానిా అనే భావనతో అరిన చేస్తాడు. ఇది ముకిాకి మారుము. ఇది కేవలుం జ్ఞానలకు
మాత్రమే స్తధుము.
శ్రీవిద్ము మహాముంత్రము
స్విదేవతలకు సుంబుంధిుంచిన ముంత్రాలనీా శ్రీవిద్ము సుంబుంధమైన ముంత్రాల్వ. ఇుందులో బాల,
పుంచదశి, షోడశి ముంత్రాలు ముఖుమైనవి. వీట్టలో పుంచదశి మహాముంత్రము చాలా
ముఖుమైనది.
ముంత్రుం అుంటే ఏమిట్ట? మనన్నతాియత ఇతిముంత్రః మననము వలన, మననము చేయు
వానిని రక్షిుంచునది ముంత్రము. దేవతల దయకు పాత్రులు కావాలుంటే ముంత్రజపుం చేయాులి.
దీనినే ‘ఉపాసన’ అుంటారు. శ్రీవిదునే ‘చుంద్రక్ళ్ళవిదు’ అని కూడా అుంటారు. శ్రీవిదులో
పుంచదశీ ముంత్రము ముఖుమైనది.
అరణి మధిసేా అగిా ఎలా పుడుతుుందో అలా ముంత్రానిా జపిసేా శ్కిా పుడుతుుంది. బీజ్ఞక్షరాలతో
సుంపుటుం చేయబడిన ముంత్రజపుం వలన దేవతానగ్రహుం తేరగా క్లుగ్గతుుంది. ఉద్మహరణకు
పరమేశ్ేర బీజుం ఓుం కారము. అలాగ్వ ఈుం లక్ష్మీ బీజము, ఐుం వాగ్బబజము, కీలుం మనాథబీజము,
హ్రుం శ్కిాబీజము, గుం గణపతిబీజము, ఈ రక్ుంగా దేవతలకే కాక్ పుంచభూతాలకు కూడా
బీజ్ఞక్షరాలున్నాయి. లుం పృథివీబీజము, హుం ఆకాశ్బీజము, యుం వాయు బీజము, రుం
అగిాబీజము, వుం అమృతబీజము.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
21

ప్రత ముంత్రములోన దేవతపేరు, దేవతకు సుంబుంధిుంచిన బీజ్ఞక్షరాలు ఉుంటాయి. అలాగ్వ


యుంత్రాలలో కూడా ఆయాదేవతలకు సుంబుంధిుంచిన ముంత్రాలు, బీజ్ఞక్షరాలు ఉుంటాయి.
ముంత్రాలలో పుంచదశీ ముంత్రానికి ఒక్
ప్రతేుక్త ఉనాది. దీనిలో బీజ్ఞక్షరాలు
మాత్రమే ఉుంటాయి. ఏ దేవత పేరూ
ఉుండదు. అలాగ్వ పుంచదశీ
మహాముంత్రానికి యుంత్రరూపమైన
శ్రీచక్రానికి కూడా ఒక్ ప్రతేుక్త ఉనాది.
దీనిలో మిగిలిన యుంత్రాలలోలాగా
దేవతపేరు గాని, బీజ్ఞక్షరాలుగానీ
ఉుండవు. ఇది కేవలుం రేఖానిరిాతము.
పుంచదశీమహాముంత్రము పదిహేన
అక్షరాలు గల ముంత్రము. ఇహానిా
క్లిగిుంచేవి అుంటే లౌకిక్మైన
కోరిక్లు తీరేివి ముంత్రాలు. పరానిా క్లిగిుంచేవి అుంటే ముకిాని క్లిగిుంచేవి మహాముంత్రాలు.
పుంచదశీమహాముంత్రుం ఇహానిా, పరానిా కూడా క్లగజేసుాుంది.
ఏ ముంత్రానిా అయిన్న ఉపదేశానిా పుంది అనుషాిన్ం చేస్వనటలయితే ముంచి ఫలితుం ఉుంట్టుంది.
(శ్రీ స్తేమి పరమానుందన్నథవారి పుసాక్ుం ఆధ్యరుంగా)

మయి సరావణి కరామణి సన్నయస్థయధ్యయతమ చ్చతస్థ,


నిరాశీరినరమ మో భూత్కవ యుధయసవ విగతజవరాః.
సమసత కరమములను నయందు ఆధ్యయతమచితతముతో సమరిపంచి ఆశగాని,
మమకారముగాని లేని వాడ్వై, నిశిింతగ యుదధమును జేయుము. (భ.గీ. కరమ
యోగము-30) ఆధ్యయతమచితతము, నిరమల చితతము కలిగి ఆశ , మమకారము లేకండుట ఈ
నలుగు “రామబాణ” దివయ ఔషధములు. సమసత కరమములను భగవదరపణము గావించి
సవకీయ కారయముల నచరించుటయ్య శ్రేయోమారగము. (……. గీత్క మకరందము)

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
22

తపశశకిత
శ్రీహరి:98484 07603 (ఫేస్ బుక్ సేకరణ)
మనిష్ట సవప్రయతనంతో అనుకన్నవి స్థధంచగలడు. అయిన కొనిన పనులు అస్థధయంగానే
ఉండిపోత్కయి. అనితర స్థధయమైన్వి సైతం కారయరూపం ద్యల్యిలంటే తపసుును ఒక మారగంగా
చెబుత్కర పెదదలు. తపసుుచ్చస్త్ర సృష్టీంచ్చ శకితని బ్రహమ పంద్యడ్ని ఉపనిషతతలు చెబుత్కయి.
న్రనరాయణులు సైతం తపసుు ఆచరించారట. పరమశివుణిణ పతగా పందేందుక గౌర్తదేవి,
గంగను భువికి తెచ్చిందుక భగీరథుడు, పాశుపత దివాయస్థినిన పందేందుక అరానుడు,
మృతయవును జయించాలని మారాండేయుడు తపసుుచ్చస్త్ర స్థధంచారని మన్ పురాణాలు
చెబుత్కయి.
రామనమం రామపాదం రామకారాయలనే తపసుుగా చ్చసుకని, ఒక వాన్రడు సముద్రానేన
లంఘంచగలిగాడు. స్టత్కనేవషణలో సఫలమై రావణవధక నంది పలికాడు. రద్రావత్కరడిగా
కీరిత గడించాడు. హనుమ అనే ఈ వాన్ర వీరడి సుందర లీలల వరణనే రామాయణ
మహాకావయంలో సుందరకాండ్గా ప్రతేయకత సంతరించుకంది. పఠంచిన్ ఉతతర క్షణం భకతలను
అనుగ్రహ్నంచ్చ పారాయణ గ్రంథమైంది. మహ్నషాసుర, భస్థమసుర, హ్నరణయకశిపులవంటి
ఎందరో రాక్షసుల్ల ఘోర తపసుుతోనే శకతలను, వరాలను పందగలిగార.
తపసుు అంటే అనుకన్నది స్థధంచ్చవరక మన్సు చ్చసే ఎడ్తెగని ప్రయతనం. మన్సు స్థమాన్య
స్త్రాతలో చంచల సవభావంతో అనేక విషయాలోా సంచరిసూతనే ఉంట్టంది. అదే మన్సుక ఒకే
విషయానిన గ్రహ్నంచి, మిగిలిన్వనీన విసమరించ్చ ఉన్నత లక్షణమూ ఉంది. మన్సును స్థమాన్య
స్త్రాత నుంచి ఉన్నత స్త్రాతకి తీసుకవళ్ళడ్మే తపసుుగా పెదదలు చెబుత్కర. ఒక వసుతవుపై
మన్సును నిలకడ్గా కాసేపు ఉంచగలిగితే అది ధ్యరణ అవుతంది. మరింత సమయం
మన్సును నిలువరించగలిగితే అది ధ్యయన్మవుతంది. మన్సు అనే వింటి నరిని తపసుు అనే
విలుాలో బాగా ల్యగి కటాీలి. అప్పుడే బుదిధ జాగృతమై లక్ష్యయనిన ఛేదిసుతంది.
మన్సును నియంత్రించడ్మన్నది చాల్య పెదద సమసయ. మహాభారతంలోని శంతపరవం
మన్సును, ఇంద్రియాలను త్కద్యతమయంచ్చస్త్ర బాహయం నుంచి అంతరంగానికి తీసుకపోయ్యదే
తపసుుగా చెపపంది. మన్ననిగ్రహం ఒకారోజు కృష్టతో పందేది కాదు. నిరంతర అభాయసం

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
23

కావాలి. బాహయ అంతాఃకరణాలైన్ మన్సు ఇంద్రియాలను సమాధ్యన్పరచడ్మే తపసుుగా


ఆదిశంకరలు బోధంచార.
మనిష్టలోని మన్నబల్యనిన, సంకలపశకితని పెంచ్చదే తపసుు. పెంపందిన్ ఈ మన్ాఃశకితని ఎల్య
వినియోగించుకోవాలి అనేది మాత్రం మనిష్ట లక్షయంపైనే ఆధ్యరపడి ఉంట్టంది. లక్ష్యయనిన బటిీ
తపసుును స్థతవక, రాజస్త్రక, త్కమస్థలనే మూడు విధ్యలుగా భగవదీగత చెబుతంది. మంచి
చెడు తేడలతో సంబంధం లేకండ అసురలవలే అనుకన్నవనీన స్థధంచాలని చ్చసే తీవ్రమైన్
ప్రయత్కనలనీన త్కమసమని, పదవి కీరితకోసం చ్చసేవి రాజస్త్రకమని, చితతశుదిధ కోసం చ్చసేవి
స్థతవకమని గీత చెబుతంది.
తపసుు, తపసుుతో పందేది ర్కండూ దైవంగానే చెబుతంది తైతతర్తయం. దుషీత్కవనిన దహ్నంచ్చ
మన్సును కడిగి శకితని ప్రజవలింపజేసేదే తపసుు. నిషాామ, నిస్థవరా కారాయలనీన తపసేు.
యజామూ తపసేు, యుదధమూ తపసేు. చితతశుదిధకోసం చ్చసే జపం, చితతశుదిధతో చ్చసే ప్రతపనీ
తపసేు అవుతంది. స్థధన తపసేు, సేవా తపసేు!
తపసుు అంటే వంటనే మన్క సుురించ్చది- నుదుట విబూది రేఖ్లు, మెడ్లో రద్రాక్షలు, కళ్ళా
మూసుకని చ్చసే మంత్ర జపాలు. ఇవి తపసుుక అంగాలు మాత్రమే. మన్ లక్ష్యయనిన అనుక్షణం
గురతచ్చసే చిహానలు. తపపటడుగు వయయకండ మన్సును నియంత్రించ్చందుక దోహదపడేవి.
మన్సును ఏకాగ్రపరచడ్ం, నిస్థుారా సేవతో జీవించడ్ం తపసుుక పరమావధ.

శుభాభిన్ందన్లు
కరోన మహమామరి ప్రపంచ దేశలను పటిీపీడించి కదుపుతన్న సమయములో -అనేక వైదిక
సంఘములు - పీఠములు ఆశ్రమములు వారి వారి శకాతయనుస్థరము భగవతేపేరణ తో - గాయత్రీ
మహామంత్ర జపము , పంచాక్షర్త , అషాీక్షర్త , ద్యవదశక్షర్త, మహామృతయంజయ, ధన్వన్తరి, లలిత్క
సహస్రనమ , విషుణ సహస్రనమ మాల్యమంత్ర, రామరక్ష్యసోతత్ర ములు - ఇత్కయది అనేక లోకరక్షణ
కారయక్రమములతో సమాజసేవ చ్చస్త్రన్ , చ్చయుచున్న సమసత సతపరషులక ( స్టి పురష భేదము లేక
అందరూ ) ఈ పత్రికద్యవరా శుభాభిన్ందన్లు తెలుపుతననము. ముఖ్యముగా "జయభారత " వావటాుప్ప
గ్రూపులలో సవచిందంగా పాల్గగని లోకకళ్యయణారాము వారివారి ప్రీతన్నుసరించి జపములు చ్చస్త్రన్
సద్యచార సంపనునలైన్ విశల హృదయులక ప్రతేయకంగా శుభాభిన్ందన్లు తెలుపుతననము.
శ్రీ గాయత్రి

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
24

శ్రీలలిత్కదేవి కృపా కటాక్ష స్త్రదిధరసుత


ప్రస్థాన్త్రయ పారిజాతము
(ఉపనిషద్ - బ్రహమసూత్ర - భగవదీగత్క స్థరము)
ధ్యరావాహ్నక-29 వ భాగం
ప్రణేత : బహభాషా కోవిద – స్థహ్నతయ తతతా విశరద
బ్రహమశ్రీ యలాంరాజు శ్రీనివాసరావు
మూడ్వ భాగము – భగవతీగత – 6. ఆతమసంయమయోగం

అయితే ఇప్పుడొక ప్రశన, కరమయోగమని చెపాపర. సననయసమని చెపాపర. ఏది ఇందులో


పాటించవలస్త్రంది అని. దీనికి పరిషాారమే ఆరవదైన్ ఆతమ సంయమ యోగం. ఆరంభంలోనే
చెపాపడు “యం సననయస మిత ప్రాహరోయగం తమ్ విదిధ పాండ్వ” అని సననయసమేదో అదే
యోగం కూడన్ట ఎంచ్చత న్ంటే సంకల్యపనిన వదలుకొని చ్చయటమే గద్య కరమయోగం. అదే
సననయసం కూడ. సననయస మంటే మాన్స్త్రకమేన్ని గద్య పేరొాననము. కాబటిీ ర్కండూ ఒకటే
నిజానికి, అయితే ఒకటి ఆరంభ దశ, మరొకటి అంతయదశ. ఆరంభంలో జాాన్ం నిలిచ్చంతవరకూ
కరమయోగం కావలస్త్రందే. “ఆరరక్షో రమనే రోయగం కరమ కారణ ముచయతే-ఆ రూఢసయ చ తసెతయవ
శమాః కారణ ముచయతే” నిలిచిన్ తరవాత మాత్రం ఇక కరమయోగం కూడ కాదది. క్రమంగా
కరమయోగం కరమ సననయసంగా పరిణమిసుతంది. అంటే అరాం ప్రాణం ధ్యరపోస్త్ర పనులు
చ్చయవలస్త్రన్ అవసరం లేదు వాడికి. తదక కరతవయమనే దృష్టీతో కూడ చ్చయన్వసరం లేదు.
అయితే ఆతోమదధరణం చ్చసుకొన్న జాాని మాత్రమే అల్య ఉండ్గలడు. ఆతమ జాాన్ం లేకండ ఉన్నట్టీ
న్టించాడ్ంటే మాత్రం బయటపడి పోత్కడు.“శీతోషణ సుఖ్దుాఃఖేషు తథా మానవమాన్యోాః
” శీతోషాణదులు గాని మానవమానలు గాని సహ్నంచ గలిగి ఉండలి. సమలోషాీశమ కాంచన్ాః
మటిీ-రాయీ-బంగారమూ-ఈ మూడింటినీ-ఒకటి గానే చూడలి. “సుహృనిమత్రారయ ద్యస్టన్-
మధయసా దేవషయ బంధుషు స్థధుషవపచ పాపేషు” ఇనిన విధ్యలుగా కనిపంచ్చ
మాన్వులందరితోనూ ఒకే విధంగా వయవహరించాలి. అంత్క అతేమన్నే జాాన్ం యధ్యరాంగా
ఉన్నవాడు తపప అల్య న్డ్చుకోలేడు. న్డ్తలోనే తెలిస్త్రపోతంది వాడి నణం మన్క.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
25

అంచ్చత ఊరక గొపపలు చెపపకండ జాాన్నదయమయ్యయ వరకూ ధ్యయన్యోగానిన అభయస్త్రసూత


పోవాలి స్థధకడు. ‘యోగీయుం జీత సతతం-ఆత్కమన్ం రహస్త్ర స్త్రాతాః’ ఏకాంతంగా కూచొని
ఎప్పుడూ ధ్యయన్ం చ్చయాలి. ఎల్య చ్చయాలి. “సమం కాయ శిరో గ్రీవం ధ్యరయ న్నచలం స్త్రారాః
సంప్రేక్షయ నస్త్రకాగ్రం సవం దిశ శిన్వ లోకయన్” “మన్ సుంయమయ మచిితోత యుకత ఆస్టత
మతపరాః” తల్య మొల్య మెడ నిటారగా నిలిప ఇటూ అటూ జరగకండ మన్సు నిశిలం
చ్చసుకోవాలట. ఆ మన్సులో కలిగే ప్రత ఆలోచన ఈశవరాతమకంగానే ఉండలట.
అయితే ఇది స్థధంచాలనన అంత సులభం కాదు. దీని కాహారం దగగర నుంచీ నియమం
పాటించాలి. “నతయశనత సుత యో గోస్త్రత-న్చా తయంత మన్శనతాః” ఎకావ తనన ల్యభం లేదు,
తన్కనన ల్యభం లేదు. అల్యగే అత నిద్రా పనికిరాదు, అత మెలకవా పనికిరాదు. “యుకత
చ్చషీసయ కరమసు” ఏ పని చ్చస్త్రన ఒక మోత్కదులో చ్చయకలిగి ఉండలి. అసలు చ్చయక
పోవటమూ గాదు, చ్చసేత అతగా చ్చయటమూ గాదు. అప్పుడే యోగమనేది స్త్రదిధంచ్చది మన్క.
యోగం స్త్రదిధంచిన్ందుక గురత స్థధకడి మన్సెప్పుడూ ఆతమ సవరూపానేన చూసూత అందులోనే
నిలిచిపోవాలి. అంతకనన అధకమైన్ ల్యభమెంత ఉనన ద్యనిన లక్షయం చ్చయరాదు. ఎంత
ఉపద్రవం సంభవించిన లెకాచ్చయరాదు. అల్య ఉండ్గలిగితే దుాఃఖ్ సంయోగ వియోగమనేది
తపపకండ కలుగుతంది. అయితే “సనిశియ్యన్యో కతవ్యయ యోగో 2 నిరివణేణన్ చ్చతస్థ”,
సందేహమూ విసుగూ అనేవి మన్సుక రానీయగూడ్దు. “శనై శశనై రపరమేత్” క్రమంగా
ఉపశమననిన అలవరచుకోవాలి. “ఆతమ సంసాం మన్ాః కృత్కవ న్ కించి దప చింతయ్యత్”
మన్సు నతమలోనే మగనం చ్చస్త్ర అది తపప మరి ఏదీ ఆలోచించకూడ్దు. ‘యుంజనేనవం
సద్యత్కమన్ం యోగీ విగత కలమషాః’
ఈ విధంగా యోగాభాయసం చ్చసూత పోతే చిత్కతనికి పటిీన్ చిలుమంత్క తొలగి పోతంది. చితతం
శుదధమైతే “సుఖేన్ బ్రహమ సంసపరశ మతయంతం సుఖ్మశునతే” బ్రహమ సపరశ సుఖ్ంగా ద్యని
కబుాతంది. ద్యనితో ప్రతయగ్ దృష్టీ ఏరపడి “సరవభూతసా మాత్కమన్ం సరవభూత్కని చాతమని వీక్షతే
యోగ యుకాతత్కమ”, తన్ సవరూపానేన అనినంటిలోనూ తన్ సవరూపంలోనే అనినంటినీ
చూడ్గలుగుత్కడు. అల్య చూడ్గలిగితే వాడెకాడ్ వునన నలో ఉన్నవాడే.
అయితే ఇకాడికి వచ్చి సరికి ఒకటి ర్కండు సందేహాలు వస్థతయి స్థధకడికి. అందులో
మొదటిదేమంటే మన్సుతో గద్య దీనిన స్థధంచవలస్త్రంది. ఈ మన్సు నిశిలంగా ఉండ్దే, ఎల్య

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
26

దీనిన నిలపటమని. దీనికీ సమాధ్యన్మిచిినడు భగవానుడు. “అభాయసేన్త కంతేయ


వైరాగేయణచ గృహయతే” అని మన్సు చంచలమే సందేహం లేదు, కాని అల్యగని ఊరక
కూచోరాదు. అభాయస వైరాగాయలతో ద్యనిన కదలకండ చ్చసుకోవాలని భగవానుడి ఆదేశం.
పోతే మరొక సంశయమేమంటే జీవిత్కంతమూ చ్చసుతంటాడు యోగస్థధన్. అది జీవిత
కాలంలోనే ఫలిసేత మంచిదే. కాని అల్య ఫలించకపోతే వాడి గతేమిటి అని.
దీనికి కూడ సమాధ్యన్మిచాిడు భగవానుడు. ‘ప్రాపయ పుణయ కృత్కం లోకానుష్టత్కవ శశవతీ
సుమాాః’ పుణయ లోకాలకపోయి చాల్యకాల మకాడ్ సుఖ్యలనుభవించి “శుచీనం శ్రీమత్కం
గేహే యోగభ్రష్టీ భిజాయతే” ఆచారవంతల్ల శ్రీమంతల్ల అయిన్ వారి ఇండ్ాలో జనిమస్థతడు.
అంతేకాదు, ఇంకా స్థధకడైతే “యోగిన మేవకలే భవత ధీమత్కం” యోగుల కలంలోనే
పుడ్త్కడు. అల్యపుటిీన్ తరవాత “తత్ర తమ్ బుదిధ సంయోగం లభతే పౌరవదైహ్నకం” పూరవ
జనమరిాతమైన్ యోగ సంపద అంత్క వాడికి లభిసుతంది. ‘యతతేచ తతో భూయాః’ అది మూల
ధన్ంగా పెట్టీకొని అంతకనన హెచుిగా స్థగిస్థతడు మరల్య యోగ వాయపారానిన ఇల్య
అంతకంతక సంపాదించుకొంటూ చివరకేదో ఒక జన్మలో కృత్కరా డ్వుత్కడు. ఇదీ స్థధకడికి
భగవంతడిచ్చి హామీ.
అంచ్చత నిరత్కుహమూ నిరాశ చెందకండ నిరంతరమూ కరమయోగంతో పాట్ట
ధ్యయన్యోగం కూడ చ్చసేత తద్యదారా ఆతమజాాన్ం స్థధంచి తదాలంతో కరమలనినంటినీ సన్నయస్త్రంచి
ఆత్కమ రాముడైన్ వాడెవడో వాడే మహాతమడు. వాడికీ ప్రపంచమంత్క తన్తోపాట్ట
బ్రహామకారంగా అనుభవానికి వసుతంది. ఆ బ్రహమమనేది నితయమూ సతయమూ అయింది, కాబటిీ
విషాదమనే భావానికే ఇక త్కవు లేదు.
ఇకాడికి శ్నధన్ షటాంపూరతయింది. విషాదం నుంచీ ఆతమ సంయమం వరకూ న్డిచిన్
ఆరధ్యయయాలకూ శ్నధన్ షటామని పేర. శ్నధన్ అంటే కడిగి వయటం. జీవుడికన్న
కలమషమేమిటి. ప్రకృత గుణాలతో సంపరామే. ప్రకృత గుణాలే త్కన్ని త్కద్యతమయం చెంద్యడు
జీవుడు. దీని మూలంగానే అది పోతే త్కను కూడ పోత్కనేమో న్నే విషాద మేరపడింది. విషాద
మున్నంత వరకూ ముకిత లేదు. దీనిన పోగొట్టీకోవాలంటే క్రమ క్రమంగా ఆ ప్రకృత మాలినయనిన
– తొలగించుకొంటూ పోవాలి, ఆ తొలగించుకొనే క్రమానిన బోధంచ్చదే ఈ అధ్యయయ షటాం.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
27

అందులో విషాదయోగం జీవుడి కేరపడ్ు విషాద్యనికి హేతవమిటో పరిశీలిసుతంది. విషాద్యనికి


హేత వాత్కమనతమ వివకం లేకపోవటమే, కాబటిీ స్థంఖ్య యోగ మా ర్కండింటినీ మొదట వర
చ్చస్త్ర చూపుతంది. వరయిన ఈ శర్తరాదులైన్ ఉపాధులతో కరమ ఆచరించ వలసే వసుతన్నది.
దీనికేమిటి పరిషాారమంటే కరతృతవ భోకతృత్కవలు పెట్టీకోకండ చ్చయమని కరమ చ్చసుతనన
ద్యనిలో అకరమ రూపమైన్ జాాననేన చూడ్వచుిన్ని జాాన్యోగం కరమను జాానని కధీన్ంగా
నిరూపసుతంది. చివరకా జాాన్ం బాగా ప్రబలమై కరమ సననయస్థనికే ఎల్య ద్యరితీసుతందో కరమ
సననయస యోగం చాట్టతంది. అల్య స్త్రదిధంచిన్ శుదధమైన్ జాాననిన ఎల్య కాపాడుకోవాలో
అందులో ఎల్య ఉతీతరణల౦ కావాలో ఆతమసంయమ యోగం పునదుల దగగరి నుంచీ కట్టీబడి
ద్యకా గటిీ చ్చసూత పోతంది. మొతతం మీద అనతమ రూపమైన్ ప్రకృతతో మన్కన్న సంబంధ్యనిన
క్రమంగా తొలగించి చివరక సంపూరణమైన్ ఆతమ సవరూపానేన మన్కందిసుతన్నదీ శ్నధన్ షటాం.
దీని తరవాత పర్తక్షించ వలస్త్రంది ఇక ర్కండ్వదైన్ బోధన్ షటాం. శ్నధన్ అయిన్ తరవాత
కావలస్త్రంది బోధనే.బోధన్ అంటే తెలుసుకోవటం. తెలుసుకోవటం దేనిన. ప్రకృత అనే దసలు
లేదు. ఎప్పుడూ ఉన్నదొకే ఒక పద్యరామని లేని ప్రకృత నున్నదని భావించి జన్మ జన్మల నుంచీ
ద్యనితో సంబంధం పెట్టీకొననడు జీవుడు. అల్య పెట్టీకొననడు గనుకనే మొదట ద్యనిన
వదలించుకోవలస్త్ర వచిింది. అదే శ్నధన్. అల్య వదలించిన్ తరవాత ఆ ప్రకృత అనేది అసలే
లేదని ఉన్నదొకా పరమాతమ తతతామేన్ని బయటబెటాీలి. ఇదే బోధన్. ఇల్యంటి తతతా బోధనే
విజాాన్యోగం నుంచీ భకిత యోగం ద్యకా ఉన్న ఆరధ్యయయాలలోనూ మన్ం చూడ్బోత్కము.
ధరమం” అంటే ఏమిటి? అగినస్థక్షిగా పెండాడిన్ భారయను వదిలివయకండ వుండ్టం - వివాహ ధరమం!
తన్ భరత అందహీనుడైన, స్త్రాతపరడు కాకనన, న్మిమవుండ్టం - భారయ ధరమం! న్మిమన్ మిత్రునికి
అపకారం చ్చయకండ్టం - మిత్ర ధరమం! సోమరితన్ం లేకండ్టం - పురష ధరమం! విజాాననిన
ద్యచుకోకండ బోధంచటం - గురధరమం! శ్రద్యధ-భకతలతో విదయను నేరికోవటం - శిషయధరమం!
నయయమారగంగా సంపాదన్, సంస్థరానిన పోష్టంచటం - యజమాని ధరమం! భరత సంపాదన్ను
సక్రమంగా వినియోగించి గృహానీన న్డ్పటం - ఇల్యాలి ధరమం! సైనికడుగా వుండి దేశనిన,ప్రజలను
కాపాడ్టం: సైనిక ధరమం! వృదుధలైన్ తలిాదండ్రులిన ఆదరించి పోష్టంచటం - బిడ్ుల ధరమం! త్కను
జన్మనిచిిన్ బిడ్ులిన ప్రయోజకలిన చ్చయటం - తండ్రి ధరమం! తన్ ఇంటికీ, తన్ను కన్నవారికీ పేర
ప్రతషిలు తేవటం - బిడ్ులందరి ధరమం! తన్ వృతత ఎట్టవంటిదైన గౌరవించటం - వృతత ధరమం!
…….పల్యాడి రద్రయయ, రాజమండ్రి (మొ): 98859 10011

-> తీసుకున్న జీతానికి న్మ్మకంగా పని చేయడం


సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
ఉద్య ోగి ధర్మం
28

ఆధ్యయతమక ఉన్నతకి దశవిధ మారాగలు-4


డ.చెఱుకపలిా విఎల్ఎన్ శరమ కాకినడ్ 9441093592
దశవిధ మారాగలలో 9 వది "ఆచారయ మారగం " భారతీయ సంసృత లో ఒక ప్రతేయకత కలిగిన్
విశిషీ స్థాన్ం. అందుకే " ఆచారయదేవ్యభవ" అననర. మాత్క, పతరలు తరావత స్థాన్ం
ఆచారయలదే. ఆయనేన గురవుగా ఆరాధస్థతం. మంత్రానిన దరిశంచ్చవార మహరిి, ద్రషీ అని.
ద్యనిని వివరించి వాయఖ్యయనించి మారగ దరశన్ం చూపే వార మారగ దరిశ గురవు.ఆధ్యయతమక
జీవనమారాగనికి వార అందించ్చ వద భాషాయలు, సూకతలు, సోతత్రములు, శసి గ్రంథాలు ఉన్నత
జీవననికి సోపానలు. ఒక నిరేదశిత గమయం చ్చరకోటానికి లోకహ్నతం కోరవార సద్
గురవులు, మహరిలు గా ఆచారయలుగా దరశనీయులు.
ఆ కోవక చెందిన్వార శ్రీ అది శంకరలు వంటి మహనీయులు. అదెతవత్కనుభూతని కలిగించి
పరమాతమను చ్చరకోటానికి మారగ నిరేదశము చ్చయు వాడు గురవు. అతనే పరబ్రహమ ,
ఆచారయలు. అందుకే అననర గుర బ్రహమ గురర్ విషుణాః..........శ్రీ గురవన్మాః .
దశవిధ మారాగలలో 10వది అవత్కర మారగం:
శ్రీ కృషణ పరమాతమడు గీతలో ధరామనికిహాని కలిగిన్ప్పుడు నేను అవతరిస్థతన్ని తెలియ చ్చశడు.
మాన్వ రూపంలోధరమ రక్షణ, దుషీ శిక్షణ కోసం శిషీ రక్షణక దివయతవం యొకా సవరూప
దరశన్ం సపరశ సంభాషణ విభూత్కదులు, దివయ శకతలుద్యవరా దివాయనుభూతని
కలిగించ్చవారఅవత్కరమూరతలుగా ఉదావిస్థతర. పరమాతమ సవరూపం ముందు
ఆతమనివదన్చ్చసుకనేమారగమ్ వివిధ సమయ సందరాములలో ను యఙ్ా యాగదులలో
ఉదావించి కారణ జనుమలుగా అవతరిస్థతర. అవి పురాణేతహాసములలో కనిపస్థతయి. వాటి
యందు ఆతమనివదన్ ఒక మారగం. (…….. దశవిధ మారాగలు అంశంసమాపతం)

మన్క ఏం జరిగిన ద్యనికో కారణముంట్టంది. అల్య ఎందుక జరిగిందో ఇప్పుడు


.
తెలియకపోవచుి. కానీ సమయం వచిిన్ప్పుడు తపపకండ తెలుసుతంది. అనినటికీ కాలమే
సమాధ్యన్ం చెబుతంది. కొంచం ఓపక పటాీలి. అంతే.

….. మేఘన్ పూజా స్థమాగ్రి గ్రూప్ప నుంచి

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
29

హ్నమాలయం-మహ్నమాలయం (11)
మారేమండ్ రాఘవంద్ర రావు (మొ):80991026636
బ్రహమ కపాలం

ఇకాడ్ మన్ం దరిశంచవలస్త్రన్ మరో అరదైన్ ఆలయం "ఊరవశి ఆలయం". న్రనరాయణులు


చ్చసుతన్న తపపసుుక భయపడి ఇంద్రుడు వీరి తపోభంగమున్కై అపురసలను పంపంచాడు.
వార వచిి నిలబడ్గానే నరాయణుడు తమ ఎడ్మ తొడ్పై చరిచార. ఆయన్ యొకా ఎడ్మ
ఊరవులోంచి అకాడ్ ఉన్న అపురసలను మించిన్ అందం కలిగిన్ ఊరవశి అనే అపురస
పుటిీంది. ఆవిడ్ను చూస్త్ర ఇంద్రుడు న్రనరాయణుల శకిత గ్రహ్నంచి అకాడ్ నుంచి
వళిళపోయాడు. కానీ వచిిన్ వారిని ఖ్యళీ చ్చతలతో పంపడ్ం స్థంప్రద్యయం కాదు కనుక
నరాయణుడు ఉరవశిని ఇంద్రునికి ఇచిి పంపాడు. ఈ సంఘటన్క గురతగా ఇకాడ్ ఊరవశి
మందిరం ఉంది. ఇక బదర్తనరాయణ స్థవమి దరశననికి వళ్లా ముందు తపతకండ్ం వదద మన్ం
తపపకండ దరిశంచవలస్త్రన్ది "శ్రీ ఆదికేద్యరనథస్థవమి" ఆలయం. నిజానికి కేద్యరఖ్ండ్ం
మొతతం పరమేశవరని తపో భూమి. ఇందులోకే బదర్త క్షేత్రం కూడ వసుతంది. కానీ
నరాయణుడి ఆరాధన్క కూడ శివుడు స్థాన్ం కలిపంచార. ద్యనికి ప్రతగా
బదర్తనరాయణునిగా ఉన్న విషుణవు యొకా దరశన్ం చ్చసే ముందు ఆదికేద్యరనథునిగా శివ
దరశన్ం చెయాయలని హరి చెపపన్ పమమట శివుడు అంగీకరించి అకాడ్ వలిశరట. కనుక
ఆదికేద్యరనథుని దరశన్ం తరవాతే బదర్తనథుని దరశన్ం చెయాయలి.
లోకరక్షకడు, జగననథుడు అయిన్ శ్రీ బదర్తనరాయణ స్థవమిప్రధ్యన్ ఆలయంలో
చతరాజుడై, యోగముద్ర పెటిీ పద్యమసన్ంలో కూరిని ఉన్న శ్రీ బదర్త నరాయణుని దివయ
మంగళ్ సవరూపం దరశన్ం అవుతంది. శ్రీ లక్ష్మి దేవి, నరదుడు, ఉదధవుడు, కబేరడు,
న్రనరాయణులు, గరడుడితో కూడి సపరివార సమేతంగా స్థవమి వారి దరశన్ం చ్చయవచుి.
"జై బదర్త విశల్" అన్న నమ సమరణతో ఆలయం మారమ్రోగిపోతూ ఉంట్టంది. ఆలయం
నైరత స్థాన్ంలో శ్రీ ఆదిశంకరల మూరిత ఉంది. ఇంతటి మహాక్షేత్రానిన మన్ం దరిశంచి,
తరించడనికి కారకలైన్ శంకరలక ప్రణామం చెయయడ్ం మన్ కనీస ధరమం. ఇక ప్రధ్యన్
ఆలయానికి ఉతతరంగా బదర్తనథుని ద్యవరపాలకడైన్ "ఘంటాకరణని" ఆలయం ఉంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
30

ఘంటాకరణడు పరమ శివభకతడు. అంతేకాదు మహా విషుణదేవష్ట. ఎంత దేవషమంటే విషుణవు


నమం ఎవరైన పలికితే, అది తన్ చెవిన్ పడ్కూడ్దని ఒక ఘంటను తన్ చెవుల దగగర
వాయించుకొనేవాడు. అందు వలా ఆయన్ను అందరూ ఘంటాకరణడు అని పలిచ్చవార. కానీ
శివభకితలో అగ్రగణుయడు. శివుడు అనుగ్రహ్నంచి వరము కోరకోమన్గా మోక్షము కావాలని
కోరాడు. ఎంత శివభకతడైన విషుణదేవషము వలన్ మోక్షము కలుగదని, హరిహరలక భేదం
లేదని ఉపదేశించి బదర్త క్షేత్రానికి వళిళ విషుణవు అనుగ్రహానిన పందమని చెపాపర. ఇషీం
లేకపోయిన ఘంటాకరణడు బదర్తక్షేత్రానికి వచిి క్షేత్ర వైభవానికి ముగుధడై, నరాయణ వైభవం
కూడ తెలుసుకని స్థవమికి ద్యవరపాలకడ్యాయడు.*_
చమోలీ వళ్లా ద్యరిలో స్థగే మన్ ప్రయాణంలో తగిలే మరో గ్రామం "చోపీ". ఈ గ్రామం నుంచ్చ
మూడ్వ కేద్యరమైన్ తంగనథ్ క న్డిచి వళ్లాచుి. తంగనథ్ లో దరశన్ం చ్చస్త్ర ఇంకొంత
దూరం పైకి వళ్లత చంద్రశిల్య పరవత శిఖ్రానికి చ్చరత్కం. ఆ శిఖ్రం వదద నుంచి చూసేత గరావల్
హ్నమాలయాలు మొతతం కనిపస్థతయి. అంతేకాదు కేద్యర పరవతం, న్ర నరాయణ పరవత్కలు
కూడ దరశన్మిస్థతయి. బదర్త కేద్యర క్షేత్రాలు ఒకేస్థరి ఇకాడి నుంచి దరశన్ం చ్చయవచుి.
చంద్రశిల పరవతం వదద హ్నమాలయ దృశయం:
చోపాీ గ్రామం ద్యటిన్ తరావత గోపేశవర్ అనే ఊర చ్చరకనే వరక మొతతం అడ్వి ప్రాంతమే.
కనుక భోజనలు వగైరా చోపాీ ద్యటేలోగా చ్చయటం మంచిది. ఆ ద్యరిలో ప్రయాణిసేత "చమోలీ"
పటీణానికి చ్చరకంటాం. ఇకాడ్ మళీా రద్రప్రయాగ నుంచి వచ్చి జాతీయ రహద్యరిలో
కలుస్థతం. మళీళ అలకన్ంద న్ది ప్రకాక వస్థతం. ఇకాడ్ ఎడ్మ ప్రకాక తరిగి బదర్తనథ్ వైపు
స్థగిపోత్కం. ఈ మారగంలో వచ్చి హేల్యంగ్ అనే గ్రామం వదద నుంచి న్డిచి వళ్లత నలగవ మరియు
ఐదవ కేద్యరములైన్ రద్రనథ్ మరియు కలేపశవర్ దరిశంచవచుి. ఈ ర్కండు క్షేత్రాల దరశన్ం
కనీసం ర్కండు, మూడు రోజులు పడుతంది. మన్ం జాతీయ రహద్యరిపై ప్రయాణం
కొన్స్థగించి మన్ తదుపరి మజలీ యైన్ "జ్యష్టమఠ్" చ్చరకంటాం. దీనితో బదరికాశ్రమం
ప్రవశం చ్చస్త్రన్టేా.
బదర్తనథ్ :
జగదుగరవులైన్ శ్రీ అదిశంకరలు స్థాపంచిన్ జ్యయతపీఠం వలా ఈ పటీణానికి జ్యష్టమఠ్ అనే పేర
వచిింది. అవైదిక మతములను ఖ్ండించిన్ శ్రీ శంకరలు మరల అవి భరత భూమి యందు

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
31

చొరబడ్కండ ఉండ్డనికి దేశం నలుగు దికాల యందు నలుగు పీఠాలు స్థాపంచార.


వాటిలో ఉతతర దికాన్ ఉన్న పీఠము "జ్యయతపీఠము". ఈ క్షేత్రంలో మన్ం ముఖ్యముగా
దరిశంచవలస్త్రన్వి "శ్రీ న్రస్త్రంహ స్థవమి ఆలయం" మరియు "శ్రీ శంకర జ్యయతపీఠం". బదర్తకి
వళ్లళటప్పుడు శ్రీ న్రస్త్రంహస్థవమి ఆలయానిన దరిశంచుకొని తరగు ప్రయాణంలో జ్యయతపీఠం
దరశన్ం చ్చయటం మంచిది. ఇరకగా ఉండే రహద్యరల వలా జ్యష్టమఠ్ లో ముఖ్యమైన్ రోడుా
అనిన వన్-వ గా మారాిర. కనుక పై విధంగా చ్చసేత సమయం కలిస్త్ర వసుతంది. బదర్తనథ్ వళ్లళ
రోడ్ లో శ్రీ న్రస్త్రంహ స్థవమి ఆలయం ఉంది.
జ్యష్టమఠ్ లోని శ్రీ న్రస్త్రంహ స్థవమి వారి ఆలయం:
108 వైషణవ దివయక్షేత్రాలలో ఒకటైన్ ఈ ఆలయంలో స్థవమి వారిని శ్రీ అదిశంకరలు ప్రతషి
చ్చశర. ఈ ఆలయమే బదర్తనరాయణుని శీత్కకాలపు విడిది. దీపావళి అన్ంతరం మంచు
కరవటం వలన్ కేద్యర క్షేత్రం ల్యగే బదర్త క్షేత్రం కూడ యాత్రక అనుకూలంగా ఉండ్దు. కనుక
శ్రీ బదర్తనరాయణుడిని జ్యష్టమఠ్ లో శ్రీ న్రస్త్రంహస్థవమి ఆలయానికి తీసుకొచిి పూజలు
నిరవహ్నస్థతర. ఇకాడ్ దరిశంచవలిస్త్రన్ మరో స్థాన్ం ఉతతరామానయ జ్యయతపీఠం. శ్రీ
ఆదిశంకరలుచ్చ స్థాపంచబడిన్ ఈ పీఠం న్ందు బదర్తనరాయణుడు, జ్యయతీశవరమహాదేవుడు
పూజలందుకంట్టననర. ఇకాడ్ శ్రీ శంకరలు తపసుు చ్చస్త్రన్ గుహ కూడ చూడ్వచుి. ఈ
పీఠానికి మొదటి గురవులైన్ శ్రీ తోటకాచారయల వారి సనినధ, అతయంత అరదైన్ కలపవృక్షం
కూడ దరశన్మిస్థతయి. శ్రీ సవరూపాన్ంద సరసవత స్థవమివార ప్రసుతతం పీఠాధపతయంలో
ఉననర.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
32

ప్రస్థద్ భరద్యవజ, ట్టక్ కన్ులీంట్, Electrical and Electronics


Engineering, Hyderabad. (M): 98494 71690

మంత్రపుషపం - విశిషీత
స్థధ్యరణంగా పుషపం అనేద్యనిని పూజలో ఉపయోగించిన్ప్పుడు ఈశవరడు మన్క చెవులు
ఇచిిన్ందుక ఆయన్క మన్ం చెపేప కృతజాతక స్థధన్ంగా వాడ్త్కం. కనున ఇచాిడు కాబటిీ
కృతజాతగా దీపం పెడ్త్కం. నలుక ఇచిి రచి చూసే శకిత ఇచాిడు కాబటిీ నైవదయం పెడ్త్కం.
సపరశ ఇచాిడు కాబటిీ చందననిన అనులేపన్ం చ్చస్థతం. పంచ్చంద్రియములు ఒకొాకా ద్యనికి
ఒకొాకా శకిత ఉంట్టంది. వాసన్ చూసే అధకారం ఇచాిడు ముకాతో. ధూపం వస్థతం. చెవులు
ఇచాిడు. ఎన్నన ఉపకారాలు పందుతననవు. అందుకని పువువలతో పూజ చ్చసుతననవు.
విన్డనికి పువువక సంబంధం ఏమిటి అంటే తమెమదల యొకా ధవనులనీన పువువల కోసం.
పువువ దగగరికి వళిళ తేనె త్రాగేటప్పుడు ధవనులనీన ఆగిపోత్కయి. కాబటిీ ధవనులు చెవుల ద్యవరా
వింట్టననం కాబటిీ ద్యనికి కృతజాతగా పువువలు వాడ్త్కం. అంతేకాదు పువువ జాాన్మున్క
గురత. జాాన్ం కలిగితే వికసన్ం కలుగుతంది. బుదిధ వికస్త్రసుతంది జాాన్ము చ్చత.
అందుకే పూజ చ్చసేటప్పుడు చిటీచివర చ్చతలో పువువలు పట్టీకని లేచి నిలబడ్త్కం. పూజ
చ్చసేటప్పుడు కూరింటాం. అసలు రహసయం తెలుసుకనేటప్పుడు లేచి నిలబడ్త్కం. అప్పుడు
చ్చతలో పట్టీకన్న పువువలను మంత్రపుషపం అంటార.
అంటే మంత్రం అనే పుషపం ద్యవరా అందుతన్న జాాననిన లోపలికి తీసుకో. లోపలికి
పుచుికననను అనుభవంలోకి వచ్చిటట్టా చ్చయమని అడ్గడనికి పువువ ఈశవరడి పాదం మీద
పెట్టీ. అది మంత్రపుషపం.
మంత్రపుషపంలో ప్రారంభం చ్చసూతనే ఒక మాట చెపాతం – ‘ నన్యాః పంథాయనయ విదయతే’ –
ఈశవరడిని తెలుసుకోవడనికి ఇంకొక మారగం లేదు. నీ ఎదురగుండ పెటిీ నువువ

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
33

ఇపపటివరకూ ఎవరిని పూజ చ్చశవ్య అసలు వాడు ఎకాడ్ ఉంటాడో నువువ తెలుసుకంటే అది
ఒకాటే వాడిని తెలుసుకొనే మారగం.
ఎకాడ్ ఉననడు అంటే ‘హృదయం చాపయధోముఖ్ం’ – యోగవిదయను కలిగిన్ వాడు
తెలుసుకంటాడు. వంగిన్ త్కమర మొగగ ఎల్య ఉంట్టందో అల్య ఉంట్టంది. అది ‘నభాయ
ముపరితషీత’ – చిటికెన్ వ్రేలు బొడుులో పెట్టీకని బొటన్వ్రేలు పైకి పెడితే బొటన్వ్రేలు ఎకాడ్
తగులుతందో ఆ వంగిన్ మొగగ అకాడికి వసుతంది. ద్యని చివర ఒక చిన్న బిందువు ఉంట్టంది.
‘నీవార పీత్కభా సవసతయణూపమా’ ‘తసయ మధ్యయ – మధయలో ఒక చిన్న ప్రకాశం వలిగిపోతూ
ఉంట్టంది. ఆ కాంత, ఆ వలుగు ‘ఊరధా మూల మధశశయీ’ – ద్యనికాంత పైకి కొడుతోంది,
క్రిందకి కొడుతోంది, ప్రకాక కొడుతోంది. ఆ కాంత ఏదో అది జీవుడు.
‘స బ్రహమాః స శివాః స హరిాః సేంద్రాః సోక్షరాః పరమాః సవరాట్’ – ఏ పేర పెటిీ పలు అభయంతరం
లేదు. కానీ ఆ వలుగు ఉన్నదే అది పరమాతమ. అది ఎకాడ్ ఉంది? – అంతరమఖ్ సమారాధ్యయ
బహ్నరమఖ్ సుదురాభా’. కాబటిీ నిజంగా ఈశవరడిని చూడలంటే కళ్ళళ తెరిసేత కన్బడ్డ్ం కాదు.
కళ్ళళ మూతలుపడి అంతరమఖ్తవంతో లోపలికి ధ్యయన్ంలో ప్రయాణం చ్చసేత వలుగులక వలుగైన్
వలుగు కన్బడుతంది. వాడు ఈశవరడు.
వాడు సమసత ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వలుగుతననడు. కాబటేీ ఆ తొడుగుక ఆకలి
వసోతంది, నిద్రవసోతంది. అది లేనినడు ఆ తొడుగు శవం. అది ఉన్ననడు ఆ తొడుగు శివం.
ఆకలి ద్యనివలానే వసోతంది, ఆకలి తీరింది అని ద్యనివలేా తెలుసుకంటోంది. జాాని ఎల్య
చూస్థతడ్ంటే తన్లో ఉన్నవాడిని చూసూత ఉంటాడు తపప ఆయన్క నమరూపాలు కాదు.
లోపల ఉన్నది అనినంటిలో నేనే. తెలిసో తెలియకో ఎకాడ్ ఉననడు అని శస్థిలు చెపాపయో
అకాడే చూపస్థతడు ‘నేను’ అని.
అంటే ఎవర ఆ నేను? – భగవంతడు. ఆ ‘నేను’ అకాడ ఉంది. ‘నేను’ ‘నువువ’ – ఈ ‘నేను’కి,
‘నువువ’కి మధయ స్థవరాం అంత్క వసుతంది. ‘నువువ’ పాడైపోయిన పరేాదు, ‘నేను’బాగుండలి.
కానీ ఇందులో ‘నేను’ అందులో ‘నేను’ ఒకాటే – జాాన్ం. ఇక తరతమ భేద్యలు లేవు, అంతటా
ఉన్నది పరబ్రహమమే.
అప్పుడు బ్రహమ సతయం, జగనిమథయ. ఉన్నది ఒకాటే అది ఎరకలోకి వచిింది. అదివతీయం –
ర్కండ్వది లేదు. అదెతవతం – ర్కండు కానిది. ఒకాటే. ఒకాటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
34

అంటారేమో అని ర్కండు కానిది అననర. ఆ అదివతీయానుభూతలోకి వళ్ళడనికి ఇది ఒకాటే


స్థధన్ం. అందుక అది మంత్రపుషపం.
అది మన్నత్ త్రాయతే’ ఎంత ఆలోచించి స్థధన్లోకి తెచుికంటావ్య అంత గొపపగా
అదెతవత్కనుభూతలో నినున పెటీగలదు. అందుకని పూజయందు చివరి భాగమై జాాన్ కటాక్షమై
మంత్రపుషపం అయింది. ఇది న అంత నేను నిలబడితే రాదు, భగవంతని అనుగ్రహం ఉంటే
వసుతంది. కాబటిీ ఆ వికసననిన - ఇవువ అని విన్నద్యనిని పట్టీకని ప్రయతనం కోసం, అనుగ్రహం
కోసం అడ్గడ్ం ఆ భగవంతనికే సమరిపంచి న్మసారించడ్ం. అందుకే పూజ చివరలో
మంత్రపుషపం. పూజ అంతరాాగంలో పుషాపరిన్...

Announcement
A Spiritual and Astrological E-Magazine by name “SREE GAYATRI” was first
released on 1st July 2018 and being sent, successfully, as an attachment in pdf
format (Windows version) to everyone who registered their mail IDs with us. We
are also sending the Mobile version to all those joined in “SREE GYATRI”
WhatsApp group apart sharing in 40 other groups. It is a Spiritual and
Astrological Monthly Free Online Magazine. For the time being, all the Spiritual
Articles are in Telugu and Astrological Articles in either Telugu or English.
Anyone desirous of receiving either the Windows version or Mobile version of
“SREE GAYATRI” Monthly Magazine can register by sending their mail IDs
and WhatsApp No. through e-mail addressed either to sdparishath@gmail.com
or WhatsApp No.9866242585.
Please go through the magazine entirely and offer your comments, views,
suggestions, advice etc. You may enroll others also for free Online Spiritual and
Astrological Magazine “Sree Gayatri”. Please stay with us and assist/cooperate
for the action of widely spreading and promoting Sanathana Dharma principles.
For any clarifications, please contact OUTSIDE THE GROUP.
V.N.Sastry, Managing Editor – “SREE GAYATRI” (M); 9866 24 2585
Mail:sdparishath@gmail.com

అనయాసేన్ మరణం విన దైనేయన్ జీవన్ం


దేహాంతే తవ స్థయుజయం దేహ్నమే పరమేశవరా.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
35

Maruvada Kameswara Sarma, B.Com, M.A. (Pub Admn).


Worked in Visakhapatnam Steel Plant and retired as Manager
(Staff) in 1911 and settled in KPHB/ Hyderabad since then. Fully
associated with Sri Satya Sai Seva Organization from 1991 onwards
at Vizag and now at Hyderabad. Mobile: 9246973818

పంచ ప్రయాగలు
ముందుగా శ్రీగాయత్రి పాఠక మహాశయులక న్మసుుమాంజలులు. మన్ జీవన్యాత్రలో
ఆధ్యయతమకపరంగా మన్ పవిత్ర భారతదేశంలోని ఎన్నన దరశనీయమైన్ అతయంత విశేషమైన్
ప్రదేశలు ఉన్నవన్న విషయం మన్ందరికీ అవగతమే.
శ్రీగాయత్రి రచయితలు గతంలో ఎన్నన విశిషీ దేవాలయాలు, క్షేత్రాలు, న్దులను మన్
పాఠకలక దరిశంపజేశర, తద్యవరా మన్లన్ందరినీ తరింపజేశర. వారందరికీ
ధన్యవాద్యలు.
ఈ మాసం అతయంత విశేషమైన్ ఐదు పవిత్ర న్దీ సంగమ ప్రదేశలను మన్మందరం
అంతరమఖ్ంగా దరశన్ం చ్చసుకని తరిద్యదం.
ప్రయాగ అంటే ఏంటీ ? పంచ ప్రయాగల విశిషీత ఏంటీ ?_
ప్రయాగ అంటే సంగమం. న్దులు సంగ మించ్చ పవిత్ర సాలం. అంటే న్దులు లేక నీటి ప్రవాహాలు,
ఒకద్యనితో మరొకటి కలిస్త్రపోయ్య ప్రదేశం అని అరాం.
కేద్యర్ నథ్, బదర్త నథ్ వళ్లా మారగంలో పంచప్రయాగలు అని చెపపబడే అయిదు పవిత్ర
ప్రదేశలు ఉననయి. అవి
1) విషుణ ప్రయాగ,
2) న్ంద ప్రయాగ,
3) కరణ ప్రయాగ,
4) రద్ర ప్రయాగ,
5) దేవ ప్రయాగ.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
36

ఈ ఐదింటిని కలిప పంచప్రయాగలు అని పలుస్థతర. ఈ క్షేత్రాలు మోక్షప్రద్యలని న్మమకం.


విషుణ ప్రయాగ:
బదర్తనథ్ నుండి దక్షిణంగా 38 కి.మీ., దూరంలో విషుణ ప్రయాగ ఉన్నది. విషుణ ప్రయాగక
తూరపగా కొంతదూరంలో 'నిత' అనే లోయ ప్రదేశం ఉంది. ఆ లోయలో ఉన్న కొండ్శిఖ్రాల
మీద నుండి వాలుగా జారపడిన్ నీర, ఒక న్దీ ప్రవాహంగా మారి దౌలి గంగ (ధవళ్ గంగ) అనే
పేరతో పడ్మటి దికాగా
ప్రవహ్నసూత వచిి విషుణ ప్రయాగ దగగర
అలకన్ంద న్దిలో కలిస్త్రపోతంది.
విషుణమూరిత వీర నరాయణ రూపం
ధరించి, తపసుు చ్చయడనికి
బదరికావన్ం వళ్ళతూ, ఈ
సంగమం దగగర కొంతకాలం ఉండి,
తపసుు చ్చశడ్ట. అందువలా ఈ పవిత్ర ప్రదేశనికి విషుణ ప్రయాగ అనే పేర వచిింది. ఇకాడ్ ఒక
పురాతన్ ఆలయం ఉంది. అందులోని దైవం శ్రీ మహావిషుణవు.
న్ంద ప్రయాగ:
బదర్తనథ్ నుండి సుమార 106 కి.మీ., దక్షిణ భాగాన్ న్ంద ప్రయాగ ఉన్నది. ఇకాడ్క
ఈశన్యంగా సుమార 75 కి.మీ దూరంలో న్ంద్యదేవి పరవత శిఖ్రం ఉన్నది. ఆ శిఖ్రం చుటూీ
ఉన్న పరవత్కల మధయ, ఒక మంచులోయ ఉన్నది. ఆ లోయలో నుండి, న్ంద్యకిని అనే చిన్నన్ది
పడ్మటి దికాగా ప్రవహ్నసూత వచిి, అలకన్ంద న్దిలో కలుసుతంది. న్ంద్యదేవి శిఖ్ర
ప్రాంతంలో జనిమంచిన్ కారణంగా దీని పేర న్ంద్యకిని అని పలవబడుతంది. ఈ న్ది పేర మీద
ఈ సంగమ ప్రదేశం న్ంద ప్రయాగగా ప్రస్త్రదిధ చెందింది. పూరవం న్ందుడు అనే ఒక చక్రవరిత ఈ
పవిత్ర సంగమం దగగర గొపప యజాానిన నిరవహ్నంపజేశడ్ట. అందుచ్చత ఆయన్ పేర మీద ఈ
ప్రదేశనికి న్ందప్రయాగ అనే పేర వచిిందని మరొక ఐతహయం ద్యవరా తెలిసుతంది.
కరణ ప్రయాగ:
న్ంద ప్రయాగ తరావత అలకన్ంద న్ది యొకా దిశ కొంత నైఋత దికాగా మారతంది. న్ంద
ప్రయాగ తరావత సుమార 22 కి.మీ., దూరంలో, అంటే బదర్తనథ్ నుండి 128 కి.మీ.,

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
37

దూరంలో కరణ ప్రయాగ ఉన్నది. ఇకాడ్ నుండి తూరపగా సుమార 100 కి.మీ, దూరంలో ఉన్న
ఒక మంచు లోయలో నుండి 'పడ్రగంగ' అనే న్ది ప్రవహ్నసూత వచిి, ఆ అలకన్ంద న్దిలో
కలుసుతంది. ఈ ర్కండు న్దుల సంగమం వదద మహాభారత కథలోని కరణడు సూరయభగవానుని
గూరిి గొపప తపసుు చ్చస్త్ర, ఆయన్ నుండి కవచకండ్ల్యలు పంద్యడ్ని సాలపురాణం. ఆ
కారణంగా ఈ సంగమానికి కరణ
ప్రయాగ అనే పేర వచిింది
అంటార. ఇచిటనే ఉమాదేవి అనే
చకాని ఆలయం ఉన్నది. భకతలు
ఈ ఆలయానిన దరిశస్థతర.
రద్ర ప్రయాగ:
కరణ ప్రయాగ నుండి సుమార 31
కి.మీ., నైఋత దిశగా, అంటే
బదర్తనథ్ నుండి 159 కి.మీ.,
దూరంలో రద్ర ప్రయాగ ఉన్నది.
హరిద్యవర్ - ఋష్టకేష్ ల నుండి వచిిన్ మారగం రద్రప్రయాగ దగగర ర్కండుగా చీలి, ఒక మారగం
కేద్యర్ నథ్ వైపుక, మరొకటి బదర్తనథ్ వైపుక స్థగిపోత్కయి. కేద్యర్ నథ్ వదద ఉన్న
కొండ్లలో జనిమంచిన్ మంద్యకిని న్ది, దక్షిణంగా ప్రవహ్నసూత వచిి ఈ రద్రప్రయాగ దగగర
అలకన్ంద న్దిలో కలుసుతంది. రద్రప్రయాగ తరావత మంద్యకిని న్ది ఉనికి ఉండ్దు అనే
చ్చపాపలి. కేవలం మంద్యకిని న్దితో కలిస్త్రన్ అలకన్ంద మాత్రమే ముందుక స్థగిపోతంది.
ఈ రద్ర ప్రయాగలో నరద మహరిి కొంతకాలం తపసుు చ్చశడ్ని సాలపురాణం చెబుతంది.
ఈ ఊరిలో చాల్య పురాతన్ కాలం నటి జగద్యంబ దేవి అనే అమమవారి ఆలయమూ, రద్రనథ్
అనే శివాలయం ఉననయి. ఈ స్థవమి పేరన్ ఈ ఊర రద్రప్రయాగ అని ప్రస్త్రదిధ చెందింది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
38

దేవ ప్రయాగ: ఉతతరాఖ్ండ్ లో టేహ్రీగరావల్ జల్యాలో సముద్రమటాీనికి 2723 అడుగుల ఎతతలో


ఉన్న ఒక ప్రస్త్రదధ పటీణం దేవప్రయాగ. ఉతతరాంచల్ రాషరంలోని హృష్టకేష్ నుండి 70 కి.మీ.,
దూరంలో బదర్తనథ్ వళ్ళాద్యరిలో ఈ క్షేత్రం ఉంది. ఈ పటీణానికి ఇకాడ్ నివస్త్రంచిన్ ఒక
ప్రఖ్యయత హ్నందూ యోగి దేవ్ శరమ పేర పెటాీర. 108 దివయ తరపతలలో ఒకటిగా ప్రస్త్రదిధ
చెందిన్ ఈ క్షేత్రంలో కేద్యర్తనథ్లో పుటిీన్ మంద్యకినీ న్ది, బదర్తనథ్, కొండ్లోా వచిిన్
అలకన్ంద్య న్ది, గంగోత్రిలో పుటిీన్ గంగాన్ది మూడు న్దులు ఇచిట కలుసుకంటాయి.
"త్రివణి సంగమంగా పవిత్రమైన్ ఈ పుణయక్షేత్రం శ్రాదధకరమలక ప్రస్త్రదిధ చెందిన్ది". బ్రహమచరయ
వ్రతంతో నలుగు నెలల కాలం ఇకాడ్ అషాీక్షర్త మంత్రానిన జపసేత మోక్షప్రాపత కలుగతందని
శివుడు నరదునితో చెపపన్ట్టా స్థాంద పురాణం వివరిసుతంది. ఈ దేవ ప్రయాగ దగగర, గంగోత్రి
నుండి వచిిన్ భాగీరథీ న్ది గంగాన్దిలో కలిస్త్రపోతంది.

దేవ ప్రయాగ తరావత ఉండే ప్రవాహం గంగాన్ది అనే పేరతో పలవబడుతంది. అట్ట భాగీరథి,
ఇట్ట అలకన్ంద న్దులు ఈ ర్కండు తమ ఉనికిని ఈ దేవ ప్రయాగతో కోలోపత్కయి. దేవ ప్రయాగ
ఊర కొండ్ ఏటవాలులో, వరసలుగా మెట్టా మెట్టాగా ఉంట్టంది.
పురాణాల ప్రకారం, శ్రీరాముడు మరియు అతని తండ్రియైన్ దశరథ మహారాజు ఇకాడే తపసుు
చ్చశర.పాండ్వులు కూడ ఈ క్షేత్రానిన దరిశంచి
ఈ న్దిలో స్థనన్ం చ్చస్త్ర స్థవమివారిని
దరిశంచారని ప్రతీత. ఇచిట స్టత్కరాముల
ఆలయం ఉంది. భకతలు స్థవమిని"రఘునథ్ జీ"
గా కొలుస్థతర. ఈ ఆలయానికి వన్కవైపున్
హనుమాన్ ఆలయం కూడ ఉన్నది. ప్రధ్యన్
దేవాలయంలోని "నీలమేఘ పెరమాళ్" ఆనడు
భరద్యవజ మహరిికి ప్రతయక్షమైన్ట్టా,
స్థవమిని పెరియాళ్యవర్, తరమంగై ఆళ్యవర్ కీరితంచిన్ట్టా సాలపురాణం ద్యవరా తెలుసుతంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
39

మహాతమల పరిచయం
సదుగర శ్రీ నరాయణ స్థవమి వార (అబూార)
రాజయలక్ష్మి శ్రీనివాస్ బొడుుపలిా, . (మొ): 93256 09857

సదుగర శ్రీ నరాయణ స్థవమి వార 1907 సంవతురంలో గుంటూర జల్యా అబూార గ్రామంలో
జనిమంచార. తలిాదండ్రులు కొమూమర గుణకయయ, మాణికయమమ. చిన్నతన్ంలోనే భాగవత,
రామాయణ గ్రంథాలలోని స్థరానిన గ్రహ్నంచార. వీరికి చిన్న వయసులోనే ధ్యయన్ంలో పారవతీ
పరమేశవరలు ప్రతయక్షమై త్కరకమంత్రం ఉపదేశించార. జీవిత్కంతం జపంచమని చివరిలో
అరాడైన్ ఒక భకతనికి ఉపదేశించమని చెపాపర. మళీళ పరమేశవరడు, వీరికి 15వ ఏట ఒక
యోగి రూపంలో దరశన్ం ఇచిి అషాీక్షర్త మంత్రం,
యోగాసనలు, పంచముద్రలు ఉపదేశించార. కలవృతతక
అయిన్ సననయి వాదయం నేరికని, పరమేశవరని
నదోపాసన్తో స్థధన్ చ్చశర. పతంజలి యోగ
సూత్రాలు చదివి అరాం చ్చసుకని యోగస్థధన్ చ్చసేవార.
తన్ సేనహ్నతడి తలిాదండ్రులనే గురవుగా భావించి వారి
దగగర వదరహస్థయలు, మంత్రాలు నేరికననర. వైకంఠ
పరవతం పై కఠన్ంగా తపసుు చ్చశర. వీరికి మారాండేయ
స్థవమి, ఆదిశేషుని దరశన్ం అయింది. వైకంఠపురం లో వలస్త్రన్ శ్రీదేవి, భూదేవి సమేత
వంకటేశవరని సనినధలో తపసుు చ్చసుకంటూ, ఎన్నన మహ్నమలు చూపార. 'గురదతత
బ్రహమరిి ' గా పలవబడుర. కపలగిరి లోని గురవు పరమహంస యోగాన్ంద న్రస్త్రంహ
మహరిి వీరికి సుదరశన్ మంత్రోపదేశం చ్చశర. ఆ మంత్రానిన అహోరాత్రులు జపంచి స్త్రదిధంప
చ్చసుకననర. వీరికి గురవు యోగాన్ంద న్రస్త్రంహ మహరిి చ్చస్త్రన్ ప్రబోధం, "పరమహంస
ప్రదీపక" అనే ఆధ్యయతమక గ్రంథంగా వలువడింది. గురవు ఆజా మేరక తరవాత కపలగిరి
పీఠానికి, పీఠాధపతలు అయాయర. 1989లో నరాయణ స్థనినధయం చ్చరార. అబూారలో వీరి
సమాధ సాలం వుంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
40

విదురనీతి
(విదుర ధృతరాషర సుంవాదము-1)
సతున్నరాయణ మూరిా గరిమెళ్ల: 93463 34136
మహాభారతుంలో ఆదుుంతుం ధరాుం బోధిుంచబడిుంది. మహాభారత ఇతిహాసుంలో ఎనోా ఎనెానోా
ధరా స్తక్ష్మాలు చెపపబడాుయి. క్థా సుందరాభనిా బట్టు నీతి కి సుంబుంధిుంచిన అుంశాలు
వివరిుంచబడాుయి.
ఈ సుందరభుంలో, భారతుంలో విదురుని పాత్ర ప్రాముఖుత సుంతరిుంచుకొుంది. విదురుడు
ధరాానికి ప్రతీక్. ధరాదేవతే విదురుని రూపుంలో భూమిపై అవతరిుంచిుంది. దురాేసుడొసగిన
శాప కారణముగా ధరా దేవత వాుసుని అనగ్రహము వలన అుంబిక్ యొక్క ద్మస్వకి పుత్రుడై
విదురుడిగా జనా నెతిాుంది, మహాభారత యుద్మధనికి ముుందు ధృతరాషురనికి కావిుంచిన బోధ,
దృతరాషర గాుంధ్యరులు వానప్రస్తథనికి తరలి వెళ్లలముుందు విదురుడు వారికి వారి హితమున
గూరిి చేస్వన ఉపదేశ్ము ఎుంతో విలువలతో కూడుకొనాది. రాయబార సమయములో
దురోుధనడు విదురుని పాుండవ పక్షపాతి అని నిుందిుంచినన, విదురుడు హస్వాన్నపురుం విడిచి
వెళిలపోయాడే తపప ధరాుం పలక్టుం మానల్వదు.
మహాభారతుంలో ధరా స్తక్ష్మాలన తగిన సమయుంలో తగిన విజుానిచేత పలికిుంచారు
వాయసమహరిి. అదీ ఈ ఇతిహాసుంలోని గొపపతనుం. కావిుంచిన ధరాబోధ, చేస్వన ఉపదేశాలు
సరైన ప్రతిఫలానిా ఇచాియా అుంటే అది వేరే విషయుం. కానీ చేస్వన బోధలు తరువాతి
తరాలలోని మానవాళికి మారుదరశకాలయాుయి. అుందుకే విదురనీతి ప్రస్వదిధ కెకికుంది.
మాయాజూదుంలో ఓడిన పాుండవులు షరతుల ప్రకారము అరణు అజ్ఞాత వాస్తలన
ముగిుంచుకొన్నారు. తమకు న్నుయుంగా రావలస్వన రాజుము లోని భాగము కొరకై
కౌరవులతో సుంధిప్రయతాానికి సమాలోచనలు జరిపారు. పాుండవులు యుదధసన్నాహాలు
చేసుాన్నారనా వారా చారుల వలన వినా ధృతరాషురడు సుంజయుని పిలిచి ఉపపాలవుుంలో ఉనా
పాుండవులవదదకు వెళిల, నియముం ప్రకారుం అరణు అజ్ఞాత వాసములన అధిగమిుంచినుందుకు
సుంతోష్టుంచానని, పాుండవుల వదదకు నేన పుంపానని చెపిప, ఆదరుంతో పలక్రిుంచి, చతురత
తో సుంభాష్టుంచి , యుదధప్రయతాము నుండి వారిని విరమిుంపజేయమని పుంపాడు. అచట

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
41

సుంజయుడు, గడచిన పదమూడు సుంవతురములలో వారు అనభవిుంచిన క్షునషుములన,


రాజుములో భాగము కొరకై వారు వెలలడిుంచిన అభిప్రాయములు విని, హస్వాన్నపురమునకు
తిరిగివచిి ధృతరాషురనితో పాుండవుల సుందేశ్మున తెలియజేశాడు. మొదట్టనుండి
పుత్రులయెడ మమకారానిా ప్రదరిశస్తా, రాజై యుుండి కూడా ముఖు విషయాలలో సైతుం
ధృతరాషురడు వహిస్తా వసుానా మౌనుం వీడవలస్వన సమయుం ఆసనామైనదనా విషయానిా
సుంజయుడు అుంతరీలనుంగా చెపిపనట్టలచెపిప, మరున్నడు సభలో, ధరారాజు తదితర పాుండవులు
వుక్ాుం చేస్వన భావములన, వారి పూరిా సుందేశానిా వివరిస్తానని పలికి వెళ్ళాడు.
సుంజయుడు పలికిన పరోక్షపు పలుకులన వినా ధృతరాషురడు క్లత చెుంద్మడు. ధరారాజు
పుంపిన సుందేశ్ము ఏమై ఉుంట్టుంది? అనా ఆలోచన రాజున పీడిుంచస్తగిుంది. వెుంటనే
విదురునకు వరామానుం పుంపాడు రమాని. విదురుడు రానే వచాిడు, వచిి మహారాజున
క్లిశాడు.
ధృతరాషురడు 'విదురా! సుంజయుడు వచిినపపట్టనుండి న్న మనసుు మనసుులో ల్వదు. న్న
శ్రీరుంలోని ఇుంద్రియాలు పనిచేయటుం ల్వదు. ప్రశాుంతత క్రువయిుుంది. నిదుర పటుటుం ల్వదు.
సుంజయుడు ఏమి రాయబారుం తీస్వకొని వచాిడో అని న్న మదిలో తొలిచివేసుానాది. నీవు ధరా
శాసిుంలో నిపుణుడవు. తనవుంతా తపిుంచు చునా న్నకు, ఈ పరిస్వథతులలో ఏది మేలు
చేయగలదో తెలుపుము' అని అడిగాడు.
విదురుడు మహారాజు పరిస్వథతి గమనిుంచాడు. నిషుిర, ప్రశ్ుంస్థతాకాలతో కూడిన ప్రశ్ాలు
సుంధిుంచాడు. మహారాజ్ఞ, బలహీననకు, దుంగకు, కాముకనకు నిద్ర పటుదు. నీవు కానీ
ఇతరుల సొముాకు ఆశ్ పడల్వదుక్ద్మ! అట్టవుంట్ట తప్పు నీవేమీ చేయల్వదుక్ద్మ! నీకెుందుకు
భయుం?
అనా విదురుని పలుకులన విని 'ఈ వుంశ్ుంలో నీ ఒక్కడివే పుండితుల ప్రశ్ుంసలన
పుందినవాడవు. తెలివి, ముుందుచూపు గలిగి ధరాుంతో కూడుకొనియునా నీ మాటలు శుభానిా
క్లిగిస్తాయి. మనసుకు ఆహాలద్మనిా క్లిగిస్తాయి. అని ‘నీ మనసులో ఉనా మాట తెలియజేయి '
అన్నాడు ధృతరాషురడు. అది విని విదురుడు ఇలా ప్రతుుతారమిచాిడు.
మహారాజ్ఞ! యుధిష్టఠరుడు ధరాుం తపపనివాడు, ఈ రాజ్ఞునికే కాదు మూడు లోకాలకు ప్రభువు
కాదగినవాడు. నీ ఆదేశాలన జవద్మటనివాడు. నీ యుందు భకిా, గౌరవాదరములు

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
42

క్లిగినవాడు. నీ నూరుురు పుత్రులు సొుంత సహోదరుల్వ అనా భావము క్లవాడు. అలాుంట్ట


వాడిని నీవు అడవులకు పుంపావు.
ధృతరాషర మహారాజ్ఞ! నీకు ధరాుం తెలుసు, నీ అుంతట్ట వాడికి ఇతరులు బోధ చేయవలస్వన
పనిల్వదు. ధరా తతావుం ఎరిగినవాడివైయుుండి కూడా, క్ుంట్ట చూపు క్రవైన నీవు, యుధిష్టఠరుని
లోని ధరా నిరతిని గ్గరిాుంచల్వక్ పోయావు. రాజుభాగము ఈయడానికి వెనకాడావు.
మహారాజువైయుుండి కూడా అధరాము జరుగ్గతుుంటే మౌనుం వహిుంచి తప్పు చేశవు. ఒక్
మహరాజులా ప్రవరిాుంచటుం లో విఫలమయాువు. పుత్ర వాతులాునికి తలవుంచావు.
దయ ధరాుం సతుుం పాట్టుంచేవాడు, పరాక్రమ వుంతుడు, అయిన ధరారాజు నీ పెదదరికానికి
తలవుంచి ఎనోా క్ష్టులన ఓరుికుుంట్టనాపపట్టకీ ఎనాడూ మనో వైక్లబుము చెుందల్వదు, నీ
నిరణయాలన ప్రశిాుంచల్వదు. నీపటల, నీ పుత్రులపటల క్ఠినతాేనిా, వైర భావానిా తలపోయల్వదు,
ప్రశిాుంచల్వదు. నీవు మాత్రుం దురోుధన దుశాశసన క్రణ శ్కునలయుందు శాస్త్రంచే
అధికారమున ఉుంచావు. అలాుంట్ట నీవు మేలు క్లగాలని ఎలా అనకో గలుగ్గతున్నావు?
అని అుంటూ ధృతరాషురడు చెుందుచునా మానస్వక్ వుధన గమనిుంచిన విదురుడు ఉచితానచిత
ప్రవరాన తీరు గ్గరిుంచి ఈ విధుంగా చెపపస్తగాడు. పురుషుడు అుందరికి అనకూలమైన విధుంగా
నడుచుకోవాలి. లోక్ విరుదధుంగా ప్రవరిాుంచరాదు. తోట్టవారితో మైత్రి నెరపాలి. ఇతరుల
ఉనాతిని చూచి అస్తయ చెుందకూడదు. వివేక్ హీనలు తమన అభిమానిుంచువారిని దూరుం
చేస్వకొుంటారు. ఆపేక్ష ల్వని వారి మాటలన విశ్ేస్వస్తారు, ల్వని పోని ఆశ్లన పెుంచుకొుంటారు.
ధనము విదు మొదలగ్గనవి తోడైనప్పుడు దురాతుల దురహుంకారుం పెచుిమీరుతంది. కానీ
అదే ధనము విదు అననవి ధరాుం ప్రకారుం నడచువారికి వినయము అణకువ
పెుంపుందిసుాన్నాయి. విలలముాలు చేబట్టున వాడు విలువిదు యుందు ఎుంతట్ట నేరపరి అయిన్న
అతడి బాణుం గ్గరిని ఛేదిుంచవచుి ల్వక్ చెదిరిపోవనూ వచుి. కానీ తెలివిగలవాడు
ప్రయోగిుంచిన రాజనీతి రాజుతో బాట్టగా దేశానేా న్నశ్నుం చేసుాుంది. అుందుచేత వివేక్శీలి
అయినవాడు క్రావాుక్రావు వివేచన చేస్వ శ్త్రువు లెవరు, మిత్రులెవరు, తటసుథలెవరు తెలిస్వకొని
ముుందుకు స్తగాలి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
43

ఆతమజాాని - ఆతమజాాన్స్థధకడు
(వామదేవ మహరిి)
---భువనేశవరి మారేపలిా: 95502 41921
తలిా కడుపులో ఉండ్గానే పూరవ జన్మ పుణయం వలా ఆతమజాాన్ం పంద్యడు. సంస్థరం లో
ఇరకోాకండ, రోగాల్ల, మళీా మళీళ జన్మల్ల లేకండ, సరవజుాడు, అపూరవడు,
అదీవతీయుడై వలిగాడు వామదేవుడు. వామదేవుడు పెరిగి పెదదవాడై చాల్యమంది శిషుయలక
జాాననిన బోధసూత అపర శివుడిల్య శర్తరమంత్క విభూతతో ఉండేవాడు. జుట్టీ జడ్లు కటిీ
వుండేవాడు. ఆయన్ నిరాశ్రయుడు, నిరహంకారి.
ఈయన్ వస్త్రషుిని శిషుయడు, దశరథుని పురోహ్నతడు, ఇంద్రుని కొలువులో సభుయడు,
ఋగేవదంలోని నలుగు మండ్ల్యలను వ్రాశడు. ఆతమ నుపాస్త్రంచి అమృతతవమును
స్థధంచాడు. ఎందరికో ఆదరశ ప్రాయుడ్యాయడు. వామదేవుడు అపర శంకరనిల్య
తేజరిలుాచూ శిషుయనితో భూసంచారం చ్చయుచూ సుమేర దక్షిణ శృంగమగు కమార
శిఖ్రమున్క వచాిడు. సాంద సరోవరమందు స్థనన్మాచరించి కమారస్థవమిని దరిశంచి
సుతతంచాడు. స్థవమికి ప్రదక్షిణ చ్చస్త్ర స్థషాీంగ న్మస్థారము ల్గన్రాిడు. కమారస్థవమి
ప్రతయక్షమై వరమేదేని కోరకోమన్గా ప్రణవ్యపాసన విధ్యన్ము తెలియజేయమని
ప్రారిాంచాడు.
అంత సాందుడు వామదేవా శ్రదధగా విను పరమశివుడే ప్రణవారా సవరూపుడు. ఆయన్ వలన్నే
సరవమూ జనిమంచిన్ది. అతడు సవయంభువు. సరేవశవరడు ప్రణవారాము కూడ్ అతడే.
మునీశవరా నీకీ రహయసం తెలియజేశను. నినున ఎవరడిగిన్నూ వారికి తెలియజేస్త్ర
లోకకల్యయణమున్క సహకరించు అని మౌన్ం వహ్నంచగా వామదేవుడు సాందునికి
న్మసారించాడు. కమారస్థవమి అట నుండి తన్నగా కైల్యసపరవతమున్క
పయన్మయాయడు.
సాందుని అనుమతపై వామదేవుడు అతని వంట పారవతీ పరమేశవరలను దరిశంచ్చ తలంపుతో
త్కను కూడ్ బయలుదేరి కైల్యసపరవతం చ్చరకని శివపారవతలను దరిశంచి, న్మసారించి,
సుతతంచి చాల్యకాలం అచిటనే ఉండిపోయాడు. ఒకనటి విషయం శివపంచాక్షర్త మంత్రం

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
44

జపసూత వామదేవుడు భూలోకమంత్క తరగుతననడు. క్రంచారణయం చ్చరాడు. ఆ


ఘోరాటవిలో వామదేవున్క భయంకరాకృతలో ఒక రాక్షసుడు ఎదురయాయడు. వాడు మంచి
ఆకలితో ఉననడు. ఆకలి బాధ తీరికందుక ఆ రాక్షసుడు తన్క ఎదురగా వచ్చి వామదేవుని
పటిీ భక్షింప ప్రయతనంచాడు. వామదేవుడు భయపడుడు. కాని విచిత్రం వామదేవుని త్కకటచ్చ
ఆ రాక్షసుడు ద్యన్వతవము మరచి దైవతవమును పంది మునివరా న్నున క్షమించు, నేను కడు
పాపతమడ్ను మిముమ ఆకలి బాధతో మ్రంగాలని ప్రయతనంచాను. మిముమ త్కకగానే నలోని
అజాాన్ం తొలగి పోయింది. నేను పవిత్రుడ్న్యాయను. న్నున కరణించండ్ని కాళ్ళపై పడుడు.
కాళ్ళపై బడ్ు రాక్షసుని లేవనెతత వామదేవుడు నీవవరవు ఏమిటి నీ కథ అని అడిగాడు.
రాక్షసుడు, "నేను ఒక యవన్ రాజును. ఆడువారి నెందరిన్న చెరపటిీ వారిని బాధంచి
కామవాంఛ తీరికన్న పరమ కాముకడ్ను. కొంత కాలమున్క రోగి నైనను. ఆ
రోగముతోనే మరణించాను. అనేక సంవతురములు న్రక యాతన్లు అనుభవించాను.
పశచినై పుటాీను. పెదదపులినై జనిమంచాను. పాముగ, తోడేలుగ, పంది, లేడి, తొండ్, ఏనుగు,
న్కా మొదలైన్ జంతవులుగా జనిమంచాను. తదకీ నడు మరల బ్రహమ రాక్షసుడ్నై
జనిమంచాను. ఆకలి బాధ తట్టీకోలేక మిముమలను చంప తనలనే తలంపుతో మీ వంట పడును.
మిముమలను (వామదేవుని) ముట్టీకోగానే రాక్షసుడ్ నైన్ నక పూరవజాాన్ం కలిగింది.
పాపాతమడ్నైన్ న్నున కరణించండి" అని వామదేవుని వడుకననడు.
రాక్షసుని కథను విని వామదేవుడు ఓ బ్రహమరాక్షసుడ నీవు శివుని విభూతని ధరించు. నీక ఈ
పశచ రూపం పోయి దివవరూపం కలుగుతంది. పాపాలు న్శించి పుణాయతమడ్వవుత్కవు. అని
చెపప తన్ వదద గల విభూతని ఆతడికి అందించాడు. ఆతడికి దివవరూపం ప్రాపతంచింది. అంత
అతడు వామదేవుని కీరితంచి ఆయన్ అనుజా పంది వళిళపోయాడు.
పూరవకాలమున్ న్ృగుడ్ను మహారాజు ఉండేవాడు. అతడు వట యందు ఆసకిత గలవాడు.
ఒకనడు ఆ మహారాజు సేన్ను వంటబెట్టీకని వటకై అడ్వికి వళిళ అచిట అనేక మృగములను
వటాడి అలస్త్రపోయాడు. ఇంతలో అతని దృష్టీని ఒక శరభ మృగము ఆకరిించింది. ద్యని వంట
పడుడు. అది దొరకలేదు సరికద్య మహారాజును చాల దూరంగా తీస్త్రకొని పోయింది. రాజు
పూరితగా అలస్త్రపోయాడు. గుర్రం దిగి ద్యనిని చెట్టీక కటిీ త్కన చెట్టీనీడ్ను విశ్రాంత
తీసుకంట్టననడు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
45

ఇంతలో హఠాతతగా అట్టగా కిరాత రాజు సైన్యంతో వచాిడు. అలస్త్ర పడి వున్న రాజును చూస్త్ర
అతని వంటిపై ఉన్న సొముమలను దోచుకోమని సైనికలక అజాాపంచాడు. వార వంటనే
రాజును సమీపంచార. ఇంతలో ఒక వింత జరిగింది. అది రాజు శర్తరం నుండి ఒక స్టి బయటక
వచిి కిరాత రాజు సేన్పై బడి వారందరిని పారద్రోలి మెరపువలె మరల న్ృగ మహారాజు
శర్తరంలో ప్రవశించింది. ఆ దృశయం కళ్యళరా చూస్త్రన్ మహారాజు ఆలసయం చ్చయక వంటనే
వామదేవ మహరిి ఆశ్రమమున్క పోయి జరిగిన్దంతయు ఆ మునికి విన్నవించి ఏమిటిదని
అడిగాడు. విన్న వామదేవుడు రాజుతో రాజా నీవు పూరవ జన్మమున్ ఒక శూద్రుడ్వు. అయిన
బ్రాహమణులను ఆరాధంచావు. వారి ప్రేరణతో బుదధవ్రతం ఆచరించావు. రాజువయాయవు. నీ
వాచరించిన్ పుణయవ్రత ఫలమే స్టి రూపం ద్యలిి నినున రక్షించింది అని తెలిప రాజును ఆశీరవదించి
పంపాడు.
శలుడ్ను రాజు ఉండేవాడు. అతడు అయోధయను పాలించ్చ వాడు. ఒకనడు రథముపై వటక
వళిళ అనేక మృగములను వటాడడు. ఒక మృగము తపపంచుకొని పారిపోయింది. పట్టీదలతో
ద్యనిని పటిీ నేలపడ్కొటాీలని వంట బడుడు. గుర్రములు అలస్త్రపోయిన్వి. మృగము
దొరకలేదు. అంత స్థరథి ప్రభూ రథం ముందుక కదలదు. గుర్రములు అలస్త్రపోయిన్వి.
వామాయశవములు తపప ఇక ఏ అశవములు ఈ మృగము వగమును ద్యటలేవు. అన్గా విని రాజు
వామాయశవములను గురించి తెలుపమన్గా అవి వామదేవ మహరిి గుర్రములని, అత
వగముగా పోగలవని తెలియజేశడు.
శలుడు వామదేవుని వదదక వళిళ గుర్రములను అరిాంచాడు. వట పూరిత కాగానే తరిగి
అశవములను ఇవవగలన్ని వాగాధన్ం చ్చస్త్ర వాటిని రథమున్క కటిీ వటక బయలుదేరాడు.
మృగమును వధంచాడు. శలుడు మాట తపాపడు. తరిగి గుర్రములను వామదేవున్క ఇవవలేదు.
తన్ వంట తీస్త్రకొని పోయాడు. ఆ విషయం తెలియగానే వామదేవుడు ఆత్రేయుడ్ను శిషుయని
పంప గుర్రములను తీస్త్రకొని రమమననడు. శలుని చ్చరి ఈ ఆత్రేయుడు గురవు గారి గుర్రములను
అడిగాడు శలుడు ఇవవన్ననడు. ఇవి దివజుల వదద ఉండ్దగగవి కావు. రాజుల దగగర ఉండ్దగగవి
పమమననడు. చ్చసేది లేక ఆత్రేయుడు జరిగిన్ విషయం గురవుక తెలిపాడు.
అంత గురవు కోపంచి సవయంగా త్కనే బయలుదేరి వళ్యళడు. అడిగాడు ల్యభం లేకపోయింది.
చ్చసేది లేక వామదేవుడు రాక్షసులను సృష్టీంచి శలుని పైకి పంపాడు. రకాసుల చ్చతలో శలుడు

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
46

మరణించాడు. అంత శలుని సోదరడు దలుడు దండెత్కతడు. వాడొక విషపూరితమైన్


బాణమును ప్రయోగించగా అది వామదేవుని ఆదేశనుస్థరం తరిగి వనుకక పోయి దలుని
కమారని సంహరించింది. దలుడు మరొక బాణం ప్రయోగించబోగా అతని హసతం సాంబించి
పోయింది. కరణించమని దలుడు ప్రాధ్యయపడుడు.
వామదేవుడు కరణించి దల్య! నీవు నీ భారయను త్కకిన్ నీకీ సాంభన్ ఉండ్దు. వళిళ నీ భారయను
త్కకిరా అన్గా దలుడు అట్టా చ్చయగా వాడ్కి చ్చతలు కదలస్థగిన్వి. దలుని భారయ వామదేవుని
కాళ్ళపై బడి పతభిక్ష పెటీమని వడుకొంది. వామదేవుడు కరణించాడు. దలుడు సవిన్యంగా
వామదేవున్క గుర్రములను తరిగి యిచిి క్షమించమని వడుకొననడు. ఋష్ట శంత
సవభావుడు కనుక క్షమించి అశవములను తీస్త్రకొని తన్ ఆశ్రమమున్క వళిళపోయి
జీవించస్థగాడు.
అన్ంతరమొకనడు భరద్యవజ మహరిితో కలిస్త్ర వామదేవుడు తీరాయాత్రలు చ్చయుచూ
యమున న్దీ ప్రాంతమున్ తరగుచూ బలరామకృషుణలను దరిశంచాడు. శ్రీకృషుణడు భరద్యవజ
వామదేవులను పూజంచి న్మసారించాడు. వామదేవుడు వసుమనుడ్ను రాజు కోరగా
రాజధరమం ఉపదేశిసూత అనేక విషయాలు తెలియజేశడు.
అల్యగే, సుబాహడ్ను రాజును అతని దుస్త్రాతని దివవదృష్టీతో తెలిస్త్రకొని వారిని కటాక్షించాడు...
పూరవం సుబాహడు అనే రాజు నరాయణ ధ్యయన్ం చ్చసూతండేవాడు. జైమిని మహరిి రాజా!
ద్యనలు చెయయకపోతే ఆకలి బాధ కలుగుతంది. ప్రత మనిష్ట ద్యన్ం తపపకండ చెయాయలని
చెపపన్ విన్లేదు సుబాహడు. సుబాహడు చనిపోయాక వైకంఠం చ్చరాడు. కానీ అకాడ్ తండి
లేక బాధలు పడుతంటే, వామదేవుణిణ ప్రారిాంచాడు. వామదేవుడు, సుబాహడితో ధ్యయన్ం
వునన, ద్యన్ం తపపదని చెపేత నువువ విన్లేదు. అన్నద్యన్ం అనినంటికనన ముఖ్యమని చెపేత అదీ
చెయయలేదు. అందుకే ఇప్పుడు అనుభవిసుతననవు.
ఈ బాధ కలగకండ ఉండలంటే ఏఏ ద్యనలు చెయాయలి అని అడిగాడు సుబాహడు.
అన్నద్యన్ం, ఉదక ద్యన్ం, ఉదకపాత్ర ద్యన్ం, భూద్యన్ం, గోద్యన్ం, సువరణ ద్యన్ం, ఛత్ర
ద్యన్ం, ఉపసంహ ద్యన్ం, అని చెపాపడు వామదేవుడు. ఇప్పుడు ఈ బాధ ఎల్య తీరతంది అని
అడిగాడు సుబాహడు.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
47

నువువ నీ భారయతో సహా రోజూ భూలోకం వళిా మీ శవాలు అకాడే వుననయి. అవి తని బ్రతకండి.
ఏ రోజైతే శుకరాజు చెపపన్ వాసుదేవ సోతత్రం వింటారో, ఆ రోజు మీక పాపం న్శిసుతంది అని
చెపప, శుకరాజు తో అతని కొడుకిా వాసుదేవ సోతత్రం వినిపంచి, ద్యనిన సుబాహ భారయతో సహా
వినేటట్టాగా చ్చస్త్ర, వాళ్ళకి మంచి జరిగేల్య చ్చశడు. సుభాహడికి భారయక శ్రీమహావిషుణవు
దరశన్ం కలగడనికి కారకడ్యాయడు వామదేవుడు.
ఈ విధముగా వామదేవ మహరిి అనేకలను అనేక విధములుగా కరణించి వారికి
తరణోపాయ ముపదేశించాడు. అంతేకాదు వామదేవ మహరిి భకితయుకతలైన్ మహరిలకి
తరణోపాయాలు చెబుతూ లోక కళ్యయణం కోసమే జీవించిన్ ధనుయడు.
………..సేకరణ వాయసం

ప్రకటన్
ఉభయ రాష్ట్రాలలో రాబోయ్య నెలలోని ఆధ్యయతమక – జ్యయతష వారతలను ముందుగానే
ప్రచురిసుతంది, “శ్రీ గాయత్రి”. ఖ్చిితమైన్ వారతలు తెలిసేత మాక ఆధ్యరాలతో
తెలియచ్చయండి.
ఆధ్యయతమక విషయాలు: దేవాలయాలలోని విశేష కారయక్రమాలు, పీఠాథి పతల పరయటన్లు,
వద సభలు, ప్రవచన్ములు-ప్రసంగములు, పురోహ్నత సంఘాల వదికలు, భజన్లు-
సంగీత కారయక్రమాలు ఇంకా ఇట్టవంటివమయిన.
జ్యయతష విషయాలు: ఖ్గోళ్సంఘటన్లు, దేశగోచార విషయాలు, జ్యయతష సభలు-
సనమన్ములు, విశవవిద్యయలయాలు, జ్యయతష పరిశ్నధనసంసాలు చ్చపటేీ కోరులు
మొదలగున్వి.

పాద్యభాయం న్ సపృశే దగినం గురం బ్రాహమణం తథా


న్ గాం చ న్ కమార్తం చ న్ శిశుమ్ న్ చ దేవత్కమ్
అగినని, గురవును, పూజుయలైన్ పెదదవారిని, బ్రాహమణుడిని, గోవును, కన్యకను,
దేవత్కమూరితని పాద్యలతో సపృశించరాదు.

మణికంఠ నెలభటా

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
48

కాశీ మహా క్షేత్ర వైభవం - కాశీ లో మహ్నమానివత శివలింగాలు


(ధ్యరావాహ్నక) — 11 వ భాగం
మోహన్ శరమ:99082 49555
విశేవశం మాధవం ఢంఢం దండ్పాణించ భైరవం I
వందే కాశీమ్ గుహాం గంగాం భవానీం మణికరిణకాం II
కాశి గురించి చెపాపలంటే షణుమఖుడు మహరిి అగసుతయనితో అన్న మాటలు ఒక స్థరి గురత
చ్చసుకోవాలి. తన్క తెలిస్త్రంది ఒక పావు వంత అని చాల్య విన్యంతో చెపాతడు. అట్టవంటి
మహా క్షేత్రం కాశి. అకాడ్ పుటీడ్ం ఒక వరం గా భావిస్థతర కాశీ వాసులు. ఒక ఆటో డ్రైవర్ ని
నేను అడిగాను - హైదరాబాద్ లో ఉదోయగం వసేత చ్చస్థతవా అని. అతను ఒక పటీభద్రుడు కూడ.
అతను అన్న మాటలు - అయాయ కాశి లో పుటీడ్ం మాక ఆ మహాదేవుని వరం ఇకాడ్
మరణించడ్ం కూడ ఒక వరమే. మాక ధన్ం, సంపద కనన గంగామయయ కోటా ధన్ం కనన
కూడ చాల్య ఎకావ. మాక ఏమి ఇచిిన కాశి వదలి రాము - అని.
అదీ కాశి క్షేత్రం అంటే. అకాడ్ పుటీడ్ం ఒక వరమైతే, ఆ క్షేత్రానిన దరిశంచడ్ం కూడ ఒక
మహద్యాగయమే. పూరవ పుణయ ఫలం, పాప రాస్త్ర సమాన్మైతే అప్పుడు జీవికి మోక్షం. కాశీ లోకి
అడుగు పెటీగానే మన్ పుణయ రాస్త్ర, పాప రాస్త్ర ర్కండూ కూడ సమాన్మై, దగధమై శూన్య
మవుత్కయి. అప్పుడే అకాడ్ నివాసయోగయం వీర భద్రుడు కలిగిస్థతడు. దండ్పాణి మన్ వసత,
భోజనదికాలు ఇంకా మిగత్క సౌకరాయలు గురించి జాగ్రతతలు తీసుకంటాడు. వారి రక్షణలో
మన్క ఆరోగయ సమసయలు అసులు ఉతపన్నం కావు. చాల్య మంది తమ పతరల అస్త్రతకలు
గంగలో కలుపుద్యమని అనుకంటార కానీ చాల్య కారణాల వలా వళ్ాలేక పోత్కర. అది ఆ
మరణించిన్ వారి సుకృతం కానీ, వళ్ాలేకపోవడ్ం వాళ్ళ పలాల తప్పు కాదు.
దీనికి ఒక కథ కాశి ఖ్ండ్ం లో ఉంది. అదేమిటంటే - పూరవం రామేశవరం, రామసేతవుక
దగగర ధన్ంజయుడు అనే వరతకడుఉండేవాడు. అతను మాతృ భకిత పరాయణుడు. కానీ అతని
జన్ని మాత్రం ఎలాప్పుడూ అధరమంగానే ప్రవరితంచ్చది. ఆమె మరణాంతరం ఆమెక ఉతతమ
లోకాలు సంప్రాపతమయ్యయందుకని ధన్ంజయుడు ఆమె అసుతలను తీసుకని కాశీలోని గంగలో
సంచయన్ం చ్చయడనికని బయలుదేరాడు. ఆ అసుతలను భకిత పూరవకంగా పంచ గవాయలతో,

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
49

పంచామృతములు, సుగంధ ద్రవయములు, పుషాపలతో పూజంచి ఒక పట్టీ వసింలో పెటిీ,


ద్యనిపైన్ ధ్యవళీ చుటిీ ఒక రాగి పాత్రలో ఉంచి కాశీకి ప్రయాణమై, మారగ మధయంలో తీవ్ర
జవరంతో ఒక బోయ పలెాకి చ్చరి సవసాత చ్చకూరాక ఒక బోయవానిని సహాయకనిగా చ్చసుకని
వారణాస్త్రకి చ్చరాడు. అకాడ్ ఆ బోయవానిని తన్ స్థమానుకి కాపల్య ఉంచి త్కను అవసరమైన్
స్థమగ్రి కొనుకా రావటానికాని అంగడికి వళ్ళగానే ఆ బోయవాడు ఆ పెట్టీలో ధన్ం ఉందని
ద్యనిన సంగ్రహ్నంచి పారిపోయి అడ్విలో ఒక చోట ద్యచి ఇంటికి పోయాడు. ధన్ంజయుడు
గంగ స్థనన్ం, విశేవశవర దరశన్ం చ్చయకనే, బోయవాడిని వదుకతూ వాడి ఇంటికి పోయి వాని
భారయక ఆ పెట్టీ తన్క ఇసేత అధకంగా ధన్ం ఇస్థతన్ని ఆశ చూపాడు. ఇంటోా ద్యకాన్న
బోయవాడు బయటికి వచిి పెట్టీ ద్యచిన్ చోట్ట చూపస్థతన్ని వరతకని అడ్విలోకి
తీసుకపోయాడు కానీ దైవ వశన్ ఆ చోట్ట మరిి పోయి అడ్వంత్క తరిగి వతకి చ్చసేది లేక
ఇంటికి తరిగి పోయాడు. ధన్ంజయుడు తరిగి కాశీచ్చరి తన్ తలిా చ్చసుకన్న పాపం వలేా గంగలో
ఆమె అస్త్రత నిమజాన్ం జరగలేదని కాశి వాసుల వలా తెలుసుకని తీరధ విధులు నిరవరితంచి
సవదేశనికి తరిగి వళిళనడు. ఆసుతలు కాశి చ్చరిన్పపటికీ ఆ మహాదేవుడు విశేవశవరని ఆజా
లేన్ందున్ కాశి బయటికి తీసుకని పోబడిన్వి. కనుక విశేవశవరని ఆఙ్ాయ్య కాశి వాస్థనికి,
కాశి క్షేత్ర ఫల ప్రాపతకి కారణం.
త్రిసంధ్యయశవరడు: దివజులక త్రిసంధోయపాసన్, గాయత్రీ మంత్రోపాసన్, అగిన కారయం, వైశవదేవం,
అతథి సత్కారం, మొదలైన్వి వద విహ్నత కరమలు. కానీ తెలిసో తెలియకో, ఒకొాకాప్పుడు మన్ం
సంధోయపాసన్ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజు చ్చస్త్ర ఉండ్క పోవచుి. ఈ
సంధోయపాసన్ చ్చయని దోషము త్రిసంధ్యయశవరని దరశన్ం వలా పరిహారమౌతంది.
త్రిసంధ్యయశవరని లింగం సమీపాన్నే ప్రస్త్రదధమైన్ మూడు లింగాలను భకతలు దరిశంచుకోవచుి.
అవి కరణేశవర, మోక్ష ద్యవరేశవర, మరియు సవరగ ద్యవరేశవర లింగాలు.
కరణేశవర లింగం: అతయంత కరణామయుడైన్ మహాదేవుడు ఈ లింగానిన దరిశంచిన్ వాళ్ాక
అతయంత దురాభమైన్ కాశి వాస్థనిన అనుగ్రహ్నస్థతడు. ఈ లింగ దరశన్ంతో కాశి వాసఫలం తో
పాట్ట ఎన్నటికీ కాశి విడిచి వళ్ళన్ట్టవంటి వరం లభిసుతంది. అల్యగే మణికరిణకలో స్థనన్ం
ఆచరించి కరణేశవరని దరిశంచి పూజసేత కాశీలోనేకాదు ఇక ఎచిట విఘన భయం ఉండ్దు.
కాశి వళిళన్వాళ్ళళ తపపక ప్రయతన పూరవకంగా ఈ లింగానిన అడిగి మర్త దరిశంచుకోవాలి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
50

మోక్షద్యవరేశవరడు: కరణేశవరనికి అత సమీపంగా మోక్ష ద్యవరేశవర లింగం ఉంది. కాశీలో


మోక్షద్యవరేశవరని దరిశంచుకని ఆధ వాయధుల నుంచి కాపాడి మోక్షం ప్రస్థదించమని
వడుకన్న వాళ్ాకి మోక్ష ద్యవరంలో ప్రవశం సుగమమవుతంది. అందుచ్చత ప్రయతన పూరవకంగా
తపపక దరిశంచుకని ప్రారిధంచుకోవలస్త్రన్ మహాదేవ లింగం మోక్ష ద్యవరేశవర లింగం మరియు
ప్రదేశం.
సవరగద్యవరేశవరడు: కాశి ఖ్ండ్ంలో 94 వ అధ్యయయంలో చక్ర పుషారిణి (మణికరిణకా) తీరధం
సమీపాన్ ఉన్న శివలింగాల వరణన్లో సవరగద్యవరేశవర లింగ ప్రస్థతవన్ ఉంది. ఈ లింగానిన
పూజంచడ్ం వలా సరవ పాప ప్రక్ష్యళ్న్ం అయియ సవరగప్రాపత లభిసుతందనేది సతయం. అందుచ్చత,
విశేవశవర, విశల్యక్షి దరశన్ం తరావత, అత సమీపంలో ఉన్న కరణేశవర, మోక్షద్యవరేశవర,
సవరగద్యవరేశవర లింగాలను దరిశంచుకోవడ్ం అతయంత పుణయప్రదం. అందులోను త్రిసంధయ
వినయకడు, త్రిసంధ్యయశవరడు కూడ అదే అడ్రస్ లో ఉండ్డ్ం అనీన ఒకే చోట ఉండ్డ్ం ఇంకా
ఆ మహాదేవుడు మన్కిచిిన్ సౌలభయం.
త్రిసంధ్యయశవర్, కరణేశవర్, మోక్షద్యవరేశవర్, మరియు సవరగద్యవరేశవర్ అనీన కూడ డోర్ నెంబర్
స్త్రకే - 34 /10 , లహర్త టోీల, పూట గణేష్, వారణాస్త్ర లో దరిశంచుకోవచుి. భకతలు
దశశవమేధ్, విశవనథ గలీా ద్యకా రిక్ష్యలో వళిా, అకాడి నుంచి న్డిచి ఈ ప్రదేశనిన
చ్చరకోవచుి. పూట గణేష్ ఒక ప్రముఖ్మైన్ మైలురాయి. ఇది ఒక పెదద వినయకని విగ్రహం.
ఈయనేన త్రిసంధయ వినయకడు అనికూడ పలుస్థతర. ఈ విగ్రహం వనుకనే త్రిసంధ్యయశవరని
లింగం ఉంది. విశవనథ మందిరం అభివృదిధ లో భాగంగా విశవనథ మందిరం నుంచి
విశల్యక్షి మందిరం ద్యకా ఉన్న ఇళ్ాను తీస్త్రవస్త్ర 60 అడుగుల రోడుు వశర.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
51

క్రియా యోగం – స్థధన పరిణామం


సేకరణ: శ్రీశరమద. 91103 80150

ప్రపంచమంత్క సంచలన్ం కలిగించి, అనేక భాషల లోకి అనువదించబడి, పలు ప్రచురణలు


పంది– లక్షల్యది మంది జీవిత్కలను మారిిన్ గ్రంధ్యలలో “Autobiography of a Yogi”
ఒకటి. దీనిని వ్రాస్త్రన్ పరమహంస యోగాన్ందగార, యుకేతసవర్ గిరిగారి శిషుయడు. ఆయన్
ల్యహ్నర్త మహాశయుల శిషుయడు. ల్యహ్నర్త మహాశయుడు బాబాజీగారి శిషుయడు.బాబాజీ అనే
మహనీయుడు ర్కండువల సంవతురాల నుంచి బ్రతకే ఉననడ్ంటార.ఈయన్ నివాససాలం
హ్నమాలయాలలోని తెహ్రీ ఘరావల్ ప్రాంతం. ఈయన్
ఈనటికీ అదృషీవంతలక కనిపసూత ఉంటాడు అని
అంటార. ఈయన్క కాలం, దూరంతో సంబంధం
లేదు. కాంత శర్తరంతో ఎకాడైన ప్రతయక్షం కాగలడ్ని
వారి అనుచరల న్మమకం. తమిళ్ సూపర్ స్థీర్
రజనీకాంత్ కి బాబాజీ గారి దరశన్భాగయం అయిన్ట్టా
ఆయన్ చెపపటమే కాకండ ‘బాబా’అనే పేరతో ఒక
స్త్రనిమాను కూడ నిరిమంచాడు.
భగవానుడు సూరయనికి నేరిపన్ యోగం కాల క్రమేణా
క్షయమై పోగా, న్వీన్ కాలంలో దీనిని తరిగి
ఉదధరించిన్ మహాతమడు బాబాజీ. దీనినే
‘క్రియాయోగం’ అని అంటార. దీనిని గుర ముఖ్తాః
నేరికోవాలి. దీనిని బాగా అభాయసం చ్చసేత 12 సంవతురాలలో భగవత్ (సతయ) దరశన్ం
పందటానికి అనువుగా శర్తరానిన తయార చ్చసుతంది. క్రియా యోగంలో ముఖ్య మైన్ అంశం
క్రియాకండ్లినీ ప్రాణాయామం. దీనిని అభాయసం చెయయటం ద్యవరా వనెనముకలో గల నడులు,
చక్రములు ఉతేతజతములై స్థధకనికి ఓంకార నదం విన్బడుతంది. భ్రూమధయంలో వలుగు
కనిపసుతంది. శర్తరంలోగల అనిన ప్రాణనడులు ఉతేతజానిన పందుత్కయి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
52

క్రియా యోగంలో అయిదు మెట్టా ఉననయి. మొదటి క్రియాదీక్షతోనే చాల్య వరక స్థధన్
జరగుతంది. స్థధకని పురోగతని బటిీ తరవాత దీక్షలు ఇవవ బడుత్కయి. కొందరికి పరమ
గురవుల దరశన్ం కలుగుతంది. వారి ద్యవరానే తరవాత దీక్షలు
ఇవవబడ్వచుి.క్రియాయోగమన్నది,మనిష్ట రకతంలో ఉన్న కరాననిన హరింప చ్చస్త్ర,ప్రాణ
వాయువుతో నింపే ఒకానక మాన్స్త్రక-శర్తరక ప్రక్రియ.ఎలిజా, ఏసు, కబీర,మొదలైన్ వార
ఈ ప్రక్రియను ఉపయోగించి ఫలిత్కలను స్థధంచారని అంటార .భగవదీగతలో శ్రీ కృషణ
పరమాతమ ఈ క్రియాయోగానిన గురించి ర్కండు చోటా ప్రస్థత వించార.నలగవ అధ్యయయం,29 వ
శ్నాకమిల్య చెబుతంది–
అపానే జుహవత ప్రాణం ప్రాణే2పాన్ం తథాపరే !
ప్రాణాపాన్గతీ రద్యధా ప్రాణాయామ పరాయణాాః !!
అరాానిన వివరిస్థతను–యోగి, ఊపరితతతలు, గుండె చ్చసే పనిని నెమమదిచ్చస్త్ర ద్యని ద్యవరా
అదన్ంగా ప్రాణశకిత సరఫరా అయ్యటట్టా చ్చసుకొని, శర్తరంలో జీవకణ క్షయానిన అరికడ్త్కడు.
అంతే కాకండ అతను అపాననిన(విసరాక ప్రవాహం) అదుపు చ్చసుకొని శర్తరంలో
పెరగుదలక సంబంధంచిన్ మారపలను కూడ అరికడ్త్కడు. ఈ ప్రకారంగా యోగి తన్
శర్తరంలో అరగుదల, పెరగుదలలను నిలిపవస్త్ర, ప్రాణశకితని అదుపులో ఉంచుకంటాడు.
మరో ర్కండు శ్నాకాలలో ఇల్య ఉంది (అయిదవ అధ్యయయం,27 ,28 శ్నాకములలో). అరాం
మాత్రం వివరిస్థతను.
కనుబొమల మధయ బిందువు మీద చూపు నిలపడ్ం వల్యా,ముకాలోాను ఊపరితతతలోానూ (ఆడే)
ప్రాణ,అపాన్ వాయువుల సమ ప్రవాహాలను తటస్టాకరించటం వల్యా సరోవన్నత లక్ష్యయనిన
స్థధంచబూనిన్ ధ్యయన్యోగి బాహయ విషయాలనుంచి వన్కిా తగగగలుగుత్కడు.
మన్సుునూ, బుదిధనీ అదుపు చెయయగలుగుత్కడు. కోరికనూ,భయానీన,కోపానీన
పారద్రోలగలుగుత్కడు. శశవతంగా విముకతడౌత్కడు. నశరహ్నతమైన్ ఈ యోగానిన వన్కటి
ఒక అవత్కరంలో,ప్రాచీన్ జాాని అయిన్ వివసవతడికి తనే ఉపదేశించాన్ని కూడ శ్రీ కృషుణడు
చెబుత్కడు. ఆ వివసవతడు మహాధరమ శసకడైన్ మనువుక ఉపదేశించాడ్ని కూడ శ్రీ
కృషుణడు చెబుత్కడు. యోగవిదయక ప్రథమ శసికారడ్ని చెపపబడే పతంజలి మహరిి క్రియా
యోగానిన ర్కండు స్థరా పేరొాంటూ ఇల్య చెబుత్కడు–శర్తర వాయయామం, మన్ననిగ్రహం,

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
53

ఓంకారం మీద ధ్యయన్ం కలిసేత క్రియాయోగం అవుతంది. ర్కండ్వ స్థరి పతంజలి ఇల్య
చెబుత్కడు–శవస-నిశశా సల గతని విచ్చఛదించటం ద్యవరా జరిగే ప్రాణాయామం వలా ముకితని
స్థధంచవచుి.
“క్రియాయోగం, మాన్వ పరిణామానిన తవరితం చెయయటానికి ఉపకరించ్చ స్థధన్ం” అని
అననర శ్రీ యుకేతసవర్ గిరిగార. తన్ శర్తరం మీద్య, మన్సుు మీద్య త్కనే ఆధపతయం వహ్నంచిన్
వాడై క్రియాయోగి ”చివరి శత్రువు” అయిన్ మృతయవును జయిస్థతడు.

క్రియా యోగంలోని మొదటి దీక్షలో ముఖ్యమైన్ అంశలు. త్కలవయ క్రియ,ఖేచర్తముద్ర,


చక్రజపం, క్రియాకండ్లినీ ప్రాణాయామం, నభిక్రియ మరియు శంముఖీ ముద్ర. వీనికి
సోహం జపం మరియు ఆజాాచక్రధ్యరణ అనేవి సహాయ కారలు. మహాముద్ర మరియు
శంభవీముద్ర అనేవి ముఖ్యమైన్ అంగములు.
ఈ క్రియలను చకాగా అభాయసం చ్చయడ్ం వలా మనిష్ట ముఖ్ంలో తేజసుు పెరగుతంది. కళ్ళలో
కాంత కలుగుతంది. సవభావంలో నిరమలతవం కలుగుతంది. స్థధన క్రమంలో ఓంకార నదం
విన్వచుి. అయిదు అంచులు గల న్క్షత్రానిన ద్యని మధయలో తెలాని చుకాను భ్రూమధయంలో
చూడ్వచుి. ఆ చుకా ద్యవరా ఆవలికి ప్రయాణిసేత అతీత లోకాల లోనికి ప్రయాణం చెయయవచుి.
మహనీయుల దరశనలు, పూరవ జన్మజాాన్ం, దూరశ్రవణం, దూరదరశన్ం వంటి స్త్రదుధలు
ద్యరిలో వాటంతట అవ కలుగుత్కయి.ఈ క్రియాయోగానిన శ్రదధగా ఆచరించిన్ కొందర తమ
రకతపు గ్రూపు కూడ మారికననరట.(అంటే,B+ వార, B- క మారికననర). ఈ క్రియా
యోగానిన విశేషంగా ప్రచారం చ్చస్త్రన్ శ్రీ పరమహంస యోగాన్ంద మరణించ్చ చివరి
నిముషంలో కూడ చిరన్వువతోనే మరణించాడు. ఓ మనిష్ట మరణించబోయ్య ముందు
న్వువత్కడ? న్వివతే అతని ఆఖ్రి చిరన్వువ ఎల్య ఉంట్టంది? మారిి 7, 1952న్ ల్యస్
ఏంజల్ులో పరమహంస యోగాన్ంద మరణించ్చ ముందర ఆనటి భారత రాయబారి
హెచ్.ఇ.విన్య్ ఆర్ సేన్ గౌరవారాం జరిగిన్ విందుకి 59 ఏళ్ా యోగాన్ంద హాజరయాయర. తన్
ప్రసంగానిన ముగించి కర్తిలో కూరిన్న కొదిదసేపటికి ఆయన్ ఆ కర్తిలోనే మహాసమాధ
పంద్యర. ఎల్యంటి ఇబాందీ లేకండ సునయాసంగా చిటికెలో దేహత్కయగం చ్చస్త్రన్ ఆయనిన
చూస్త్ర అంత్క ఆశిరయపోయార.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
54

అంతేకాదు. ఆయన్ మరణించిన్ తరావత 20 రోజుల పాట్ట యోగాన్ంద దేహానిన ఫ్లర్కస్ీ ల్యన్
మెమోరియల్ పారాలో ఉంచితే అది వాసన్ రాలేదు. కళ్ాలేదు. మరణించిన్ వారి శర్తరాలోా
కలిగే ఎల్యంటి మారపలు కలగలేదని, బాడీ టిష్యయలు ఎండిపోలేదని, చరమంలో కూడ ఎల్యంటి
మారప లేదని నటి ల్యస్ ఏంజల్ు మారిర్త డెరైకీర్ హేర్త.టి.రోవ గ్రహ్నంచి, మారిి 27న్ ఆ
సంగతని లోకానికి తెలియజేశర. మరణించడనికి మునుపు ఆయన్ ఎంత త్కజాగా ఉననరో
మరణించిన్ ఇరవయయవ రోజు కూడ అంతే త్కజాగా ఉననరని రికార్ు చ్చశర.

పరమహంస యోగాన్ంద గార పాశితయ ప్రపంచంలో దీరఘ కాలం (౩౦ ఏళ్ళక పైగా)
నివస్త్రంచిన్ భారతీయ మహా గురవులలో ప్రప్రథములు.వీర వ్రాస్త్రన్’ఒక యోగి
ఆతమకథ’పదునెనిమిది భాషలోాకి అనువదించబడిన్ది.
వీరిని గురించి,’న్డిచ్చ దైవం’అయిన్ శ్రీ కంచి పరమాచారయ శ్రీ చంద్రశేఖ్ర సరసవత స్థవమి
వార ఇల్య అననర ”నేను పరమహంస యోగాన్ంద గారిని 1935 లో కలకత్కతలో
కలుసుకననను. అపపటినుండి అమెరికాలో వార నిరవహ్నసుతన్న కారయకల్యపాల గురించి
తెలుసుకంటూనే ఉననను. ఈ లోకంలో యోగాన్ంద గారి ఉనికి చిమమ చీకటాలో ఉజవలంగా
వలిగే జ్యయత ల్యంటిది. అల్యంటి మహాతమలు భూమి మీద చాల్య అరదుగా అవతరిస్థతర;
మనుషులక అవసరం నిజంగా ఉన్నప్పుడు.”
ఈ బంధ్యలనిన తెంచుకొని సరవసంగ పరిత్కయగం చ్చస్త్ర సనయస్త్రనైన్ నక,”ఈశవరా! ఈ
సనయస్త్రకి పెదద సంస్థర మిచాివు కదయాయ!”ఈ వాకయమే ‘ఒకయోగి ఆతమకథ ‘లోని చివరి
వాకయం.
యోగం అనేది మన్ శర్తరం ద్యవరానే, మన్ స్థధన్ వలానే మోక్ష స్త్రాతకి చ్చరేి అతయతతమ స్థధన్ం.
ఈయోగస్థధన్లో, స్థధకడు అంతరమఖుడై, తన్ శర్తరంలోనే దివయశకితని
సందరిశంచి,దేహానిన,’తన్ను’ చైతన్యము చ్చసుకొన్గలడు. సరేవ జనాః సుఖిన్నభవంత.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
55

V.Satyamurty B.Sc. studied in Hindu College, Guntur.


Joined SBI in 1975 and worked at different places in
undivided AP and also in Kolkata. Retired as AGM in 2012.
Hyderabad (M): 90102 95556

యోగక్షేమం వహామయహం

అన్నయశిింతయంతో మాం య్యజనాః పరయపాసతే


తేషాం నిత్కయభియుకాతనం యోగక్షేమం వహామయహం
‘అన్న్యమైన్ మన్సుుతో ఎవరైతే న్నున ఎలాప్పుడూ సేవిసూత ఉంటారో వారి యోగక్షేమాల
బాధయతలను నేను మోయగలను’ అని భగవదీగతలో భగవంతడు మన్క ఇచిిన్ అభయహసతం.
భగవంతడు చెపపన్ ప్రత మాటా ముఖ్యమైన్దే అయిన్పపటికీ.. పై శ్నాకంలోని కొనిన పద్యలు
మర్త ముఖ్యమైన్వి. ఒకటి అన్న్య చింతన్, ర్కండు నిత్కయభియుకతలవడ్ం, మూడు..
యోగక్షేమాలు. ఈ మాటలక ఉద్యహరణగా మన్క కొనిన సంఘటన్లు కనిపస్థతయి.
ధరామవత్కరమైన్ శ్రీరాముడు ధరమసంస్థాపన్ కారయంలో భాగంగా వన్వాస్థనికి వళ్ళతన్నప్పుడు..
ఆయన్ ధరమపతన స్టత్కదేవి ‘ఈ రాజయభోగాలు నక అవసరం లేదు. రాముడే కావాలి’ అని
ఆయన్ను అనుసరించి త్కను కూడ వన్వాస్థనికి వళిాంది.
వన్వాసకాలంలో స్టత్కదేవి యోగక్షేమాల బాధయతను త్కనే వహ్నంచాడు. ఎప్పుడైతే స్టత్కదేవి
మన్సుు మాయలేడిని కోరిందో.. అంటే అన్యచితతయైన్దో అప్పుడు ఆమె సంరక్షణ బాధయతను
వదులుకొననడు. ఫలితమే స్టత్కపహరణం. ఆ తరావత స్టతమమతలిా లంకలో సరవకాల
సరావవసాల యందూ రాముని సమరించింది. అప్పుడు మరల ఆమె యోగక్షేమాల బాధయతను
స్టవకరించాడు. శ్రీరాముడు పటాీభిష్టకతడైన్ తరావత చూల్యలైన్ పటీపురాణి కోరికలు తీరిడ్ంలో
భాగంగా స్టత్కదేవిని ఏదైన కోరకోమన్గా.. ‘ముని ఆశ్రమాలు, మునులను చూడలని
కోరికగా ఉన్నది’ అన్నది. అన్గా మరల్య అన్యచితతయైన్ది. ఇది గమనించిన్ రాముడు
స్టత్కదేవిని ముని ఆశ్రమంలో వదిలివశడు. ఈ ర్కండు సందరాాలలో కూడ స్టత్కదేవి

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
56

అన్యమన్సా కావడ్మే కారణం. ఇందులో రాముని గురించి వరే విధంగా భావించకూడ్దు.


అల్యగే.. నిండుసభలో కరవులు వస్థిపహరణం చ్చస్త్ర అవమానిసుతన్నప్పుడు ద్రౌపది ఆతమరక్షణ
ప్రయతనం చ్చస్త్రన్ంతసేపూ ఉపేక్షించిన్ కృషుణడు.. ఆమె ర్కండు చ్చతల్ల ఎతత ‘గోవింద్య నీవ
దికా’ అని శరణాగత చ్చస్త్రన్ప్పుడు అక్షయమైన్ వలువలిచిి రక్షించి ఆమె యోగక్షేమాల
బాధయతను స్టవకరించాడు. గజేంద్రుడు మొసలిచ్చత చికిా సమసత శకతలనూ ఉపయోగించి
పోరాడి అశకతడై.. ‘నీవ తపప నితాఃపరంబెరగ’ అని వడుకననడు.
అది అన్న్యభావానిన తెలియజేసుతంది. అప్పుడు ఆ పరమాతమ ‘స్త్రరికింజెపపక.. శంఖ్ చక్ర
యుగమున్ చ్చదోయి సంధంపక’.. పరగుపరగున్ వచిి గజేంద్రుని యోగక్షేమాల బాధయత
స్టవకరించి గజరాజవరదుడైనడు. ఇక ప్రహాాదుని విషయం సరేసరి. ఆగరా భకితయుకతడైన్
ప్రహాాదుని అనుక్షణం కాపాడడు. ఇల్య ‘అన్న్య చితతంతో నిత్కయభియుకతలైన్వారి యోగక్షేమాల
బాధయతను నేను మోయగలను’ అనే భగవంతడి మాటలక ఎన్నన ఉద్యహరణలు లభిస్థతయి.
లోకంలో కూడ తమనే న్ముమకన్న సంత్కన్ం యోగక్షేమాలను చూసే తలిాదండ్రులు ఒక
ఉద్యహరణైతే.. తన్నే న్ముమకన్న భకతల యోగక్షేమాలు విచారించి ఎన్నన సేవాకారాయలు
నిరవహ్నసుతన్న శ్రీ సతయస్థయిబాబావారి కృష్ట మరొక ప్రతయక్ష ఉద్యహరణ. ఈ విషయంలో
ప్రభువుక సవపరభేదం లేదు. లింగ, వయోవిచక్షణ లేదు. కాబటిీ, ఈ విషయంలో మరాట
కిశ్నరం వలె కాక.. మారాాల కిశ్నరం వలె సమసత భారానీన భగవంతనిపై వస్త్ర కరమలను
ఆచరించడ్ం ముఖ్యం.

శ్నా. పద్యమకరం దిన్కరో వికచం కరోత చంద్రో వికాసయత కైరవచక్రవాలం


నభయరిాతో జలధరో 2 ప జలం దద్యత సంతాః సవయం పరహ్నతే విహ్నత్కభియోగాాః
సూరయడు ప్రారిాంపబడ్కయ్య త్కమరకొలనును వికస్త్రంపజేయును. చంద్రుడు
ప్రారిాంపబడ్కయ్య కలువలను వికస్త్రంప జేయుచుననడు. మేఘుడు యాచింపబడ్కనే నీటిని
ఇచుిచుననడు. సతపరషు లెప్పుడూ పరలక హ్నతమొన్రిట యందే ఇషీపడుదుర.
జయం వంకటాచలపత

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
57

మహోన్నత జాాన్ం
స్త్ర. భారగవ శరమ (మొ): 98486 47145
మన్ వద్యలు, వద్యల తరవాత ఉపనిషతతలు. పురాణ ఇతహాస్థలు ఒకొాకా హ్నందూ గ్రంథం
మనిష్టని ఆధ్యయతమికత వైపు దృష్టీని మళిాంచటానికి మాత్రమే. కానీ చివరి లక్షయం మాత్రం
మోక్షం మాత్రమే. వరే ఏ ఇతర మత్కలలో కనీసం మాట వరసక కూడ లేని విచారణ మన్
హ్నందూ ధరమంలో వున్న అత ఉన్నతమైన్, పవిత్రమైన్ భావన్ ఈ మోక్షం.
వద్యల తరవాత వచిిన్వి వద్యల చివరలో వున్నవి ఉపనిషతతలు, అందుకే వద్యంతం అని
అననర. నిజానికి ఉపనిషతతలు వద్యల కనన భిన్నమైన్వి, ఎందుకంటే వద్యలు కరమ కాండ్ను
తెలిపతే ఉపనిషతతలు జాాననిన అంటే జాాన్ కాండ్ను తెలుపుత్కయి. కరమలు చ్చయటం వాటి
ఫలిత్కలు ఎల్య ఉంటాయి అనేవి వద్యలు ఉపదేశిసేత, ఉపనిషతతలు యెటాా తెలుసుకోవాలి,
మనిష్ట త్కనే యెటాా భగవంతడు గా కావలి అని చెపేపవి.
ఉపనిషతతలు చాల్య వుననయి అని అననర, కానీ అందులో 108 ప్రముఖ్ంగా, అంతకనన
ప్రముఖ్ంగా 10 ఉపనిషతతలు అని పండితలు ప్రస్థతవిసుతననర. అనిన ఉపనిషతతలు మహా
ఋషులతో జరిగిన్ సంవాద్యలే. అంటే మహరిలు వారి శిషుయలక ఇచిిన్ జాాన్ సంపద
మాత్రమే.
మన్ం ఒక విషయం ఇకాడ్ ప్రస్థతవించాలి. ఏ ఒకా మహరిి కూడ యెంత జాాననిన
ప్రస్థదించిన ద్యనికి త్కను కరతన్ని ఎకాడ పేరొాన్లేదు. త్కను మహాపురషుల వదద నుండి
విన్నది, తెలుసుకన్నది మీక తెలియ చ్చసుతననను అని నుడువుత్కర. దీనిని బటిీ మన్
మహరిలు యెంత నిస్థవరధంగా ఇతరలక జాాన్ బోధ చ్చశరో తెలుసుతన్నది. ఏ వొకాటీ తన్
గొపపతన్ం కాదని వార నిగరవంగా వుననర. వారి ధ్యయయం కేవలం జాాన్ విసతరణే కానీ తమక
ఖ్యయత రావాలని ఏ మహర్తి కోరకోలేదు.
ఈ రోజులోా ఏదో చిన్న విషయం తెలిస్త్రన అది తన్ ప్రతభ అని తన్కనన గొపపవాళ్ళళ లేరనే
విధంగా మనుషులు ప్రవరితసుతన్నట్టా మన్ం చూసుతననం.
ఉపనిషతతలలో ఉన్న గొపప గొపప విషయాలను సూక్షంగా చెపేప వాకాయలను మహావాకాయలు
అననర. ఈ వాకాయలు ర్కండు లేక మూడు పద్యలతో ఉండి భగవత్ శకితని తెలియ చ్చసుతంటాయి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
58

ఉద్య : 1) అహం బ్రహామస్త్రమ: ర్కండు పద్యలతో వున్న ఈ మహా వాకయం నేను బ్రహమను అయి
వుననను అని తెలుపుతంది.
2) తత్ తవమస్త్ర : ఈ మహావాకయం కూడ చాల ప్రముఖ్ంగా విన్బడేది. దీని భావం నీవు వతకే
బ్రహమ పద్యరధం నీవ అయి వుననవు అని చెపుతన్నది. ఈ విధంగా అనేక మహా వాకాయలు
చోట్టచ్చసుకననయి.
ఉపనిషతతలు అనీన అదెతవత జాాననిన మన్క తెలియ చ్చసుతననయి. అంటే దేముడు జీవుడు వర
కాదు ఒకటే వివరంగా చెపాపలంటే ఈ చరాచర సృష్టీని నియంత్రించ్చ శకిత అయిన్
భగవంతడూ, జాానీ ఒకటే కానీ వర కాదు అనే మహోన్నత జాాన్ం మన్క తెలుపు తననయి.

శ్నా. దివసేనైవ తతారాయత్ య్యన్ రాత్రౌ సుఖ్ం వసేత్


అషీమాసేన్ తతారాయత్ య్యన్ వరాిాః సుఖ్ం వసేత్
పూరవం వయస్త్ర తతారాయత్ య్యన్ వృదధాః సుఖ్ం వసేత్
యావజీావనే తత్ కరాయత్ య్యన్ ప్రేతయ సుఖ్ం వసేత్.
రాత్రి సుఖ్ముగా నుండుటక తగిన్ట్టాగా పగలు పని చ్చయవలెను. ఆ పనివలన్ రాత్రి య్య
చింతయు లేక హాయిగా నిద్ర పటీవలెను. ఇటేా సంవతురములో నెనిమిది మాసములు
ప్రయతనముచ్చస్త్ర వరి ఋతవులో సుఖ్ముగా నుండ్వలెను. పరలోకములో (మరజన్మలో)
సుఖ్ముగా నుండుటక దగిన్ కరమలను ఈ జన్మలో జీవితమంతయు ప్రయతనంపవలెను.
(విదురనీత)

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
59

ప్రశ్ననతతరమాలిక
ప్రశన: N. సూరేష్: తీరాక్షేత్ర ప్రాముఖ్యత ఏమిటి?
ప్రతయతతరం: మణికంఠ నేలబటా: 95053 08475: తీరాయాత్ర అంటే ఏమిటి అని స్థధ్యరణంగా
ప్రత ఒకారికి కలిగే సందేహం. అసలు తీరా అనే మాటక తరింపచ్చయున్ది...అని అరధం.యాత్ర
అని అంటే వళ్ళళట , పోవుట అని అరాం.తీరధయాత్ర అంటే ఏది అయితే మన్లిన
తరింపచ్చసుతందో...ద్యని కోసం వళ్ళటం...అని అరధం.పూరవకాలంలో అనేకమంది కలిస్త్ర వివిధ
క్షేత్రాలను చూడ్టం కోసం వళ్లళవార...ద్యనిని తీరాయాత్ర అని పలిచ్చవార...ఇల్య...నేటికీ
అనేకమంది... తీరాయాత్ర చెయయటం జరగుతంది. అసలు దీని వలన్ ఫలితం ఏమిటి అని మన్ం
పరిశీలన్ చ్చసేత భగవంతడు... అనిన చోటా నిండి నిమిడీకృతం అయివున్నపపటికి...కొనిన
ప్రాంత్కలోా... ప్రసుుటంగా కన్బడ్త్కడు....అల్యంటి.... క్షేత్రాలను పుణయక్షేత్రాలు అని
అంటార.వీటిని దరిశంచటం కోసం చ్చసే యాత్రని 'తీరాయాత్ర' అంటార.దీని వలన్ జీవుడు
చ్చస్త్రన్ పాపములు క్షయం అవుత్కయి.తీరాములక,క్షేత్రములక వళిళన్వార అచట స్థనన్ము
,ద్యన్ము ,జపము మొదలైన్వి చ్చయవలెను.
క్షేత్రే పాపసయ కరణం దృఢం భవత భూసురాాః |
పుణయక్షేత్రే నివాసే హ్న పాపమణవప నచరేత్ || (శివపురాణం)
ఇల్యంటి పుణయక్షేత్రములందు పాపకరమలు చ్చస్త్రన్చో న్రకము కలుగును.కావున్ పుణయక్షేత్రముల
నివస్త్రంచు సమయమున్ సుక్ష్యమతసూక్ష్మమైన్ ఏ కొదిద పాపమును కూడ చ్చయరాదు.
పుణయక్షేత్రే కృతం పుణయం బహధ్య ఋదిధమృచఛత|
పుణయక్షేత్రే కృతం పాపం మహదణవప జాయతే||
తత్కాలం జీవనరాం చ్చత్ పుణేయన్ క్షయమేషయత|
పుణయమైశవరయదం ప్రాహాః కాయికం వాచికం తథా||
తీరావాసమున్ందు చ్చస్త్రన్ పుణయము శర్తరక,వాచిక,మాన్స్త్రక సకల పాపములను
న్శింపజేయును.ఇటిీ మహాతయం కలిగిన్ పుణయక్షేత్ర దరశన్ం కోసంచ్చసే యాత్రకే తీరాయాత్ర అనే
పేర కలిగింది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
60

ప్రతయతతరం: పీసపాటి గిరిజా మన్నహరశస్త్రి (మొ): 94403 56770: పుణయక్షేత్రాలను


దరిశంచడనిన, గంగ, గోద్యవరి, కృషణ, కావరి మొదలైన్ పుణయన్దీ తీరాాలను దరిశంచడనిన,
తీరాయాత్రలు అంటార. తీరాయాత్రల వలన్, దేవాలయాలను దరిశంచడ్ం వలన్ మాన్వులలో
శర్తరక, మాన్స్త్రక, ఆధ్యయతమక వికాసం జరిగి వగంగా తేజసుు పెరగుతంది. చాల్య
పుణయక్షేత్రాలు మహాతమలు తమ ఆధ్యయతమక స్థధన్లద్యవరా సంపూరణ తేజ్యవంతలై ఆతమజాాననిన
పందిన్ ప్రదేశలుననయి. ‘పుణయక్షేత్రే కృతం పుణయం బహధ్య బుుుదిధమృచఛత’ అని శసి వచన్ం.
అంటే పుణయక్షేత్రాలలో చ్చస్త్రన్ పుణయం కొంచెమైన, అనేక ర్కటా ఫలిత్కనిన ఇసుతంది. కాబటిీ
పుణయక్షేత్రాలలో ఉన్నపపడు వీలైన్ంత ద్యన్ధరామలు - భగవంతని నమానిన సమరించడ్ం
స్థధయమైన్ంత ఎకావగా చ్చయాలి.
‘తృతర తీత తీరాం’ అని అంటార. అంటే తరింపజేసేది. (తీరాం అంట్ట సూక్ష్మంగా పవిత్రమైన్ జలం
అని కూడ చెపపవచుి. ‘క్షేత్రం’ అంటే మతప్రాముఖ్యత ఉన్న సాలమని అదే పుణయక్షేత్రమని
చెపపవచుిను.) కనుక తీరా దరశనల ద్యవరాను, పుణయ న్దులలో సంకలప పూరవకంగా స్థననలు
ఆచరించడ్ం ద్యవరాను మన్సుులను నిరమలం చ్చసుకని స్త్రారత్కవనిన సంపాదించుకని,
కొంతవరక పాపానిన నివృతతంచుకని మోక్షమారాగనికి చ్చరవకావచుిను.
మన్ హ్నందూ ఆచారాల ప్రకారం ఈ తీరాయాత్రలు చ్చయడనికి చాల్య కారణాలు వుననయి.
భగవంతడు తన్కోర్కాలను తీరిిన్ందుక మొకాబడులు తీరికోవడనికి, జన్మదిన్
సందరాంగా దైవ దరశన్ం చ్చసుకోవడనికి, సంత్కన్ం కలిగిందనే సంతోషంలో
భగవదదరశననికి వళ్యళలని, భగవత్కునినధయంలో సంత్కననికి పుట్టీ వంట్రుకలు
తీయించడనికి, రోగనివారణ జరిగి ఆరోగయం చ్చకూరిన్ తరవాత కృతజాత్క పూరవకంగా
భగవంతని దరిశంచుకోవడనికి, తమ ప్రారాన్లను మనినంచి కంట్టంబ సభుయనికి ఆరోగయం
చ్చకూరిిన్ందుక, తన్ కోర్కాను మనినంచి ఆరిాక బాధలనుంచి గట్టీకిాంచిన్ందుక ఇల్య ఎన్నన
కారణాలు వుననయి. ఈ తీరాయాత్రలు మన్ము చ్చస్త్రన్ పనులక మన్స్థతపం కలిగి పశిత్కపం
పంది, ప్రాయశిిత్కతనికి మన్ని మన్ం సరిదిదుదకోవడనికి కూడ ప్రయోజన్కారలు.
ప్రతయతతరం: మోహన్ శరమ:99082 49555: తీరా, క్షేత్ర ప్రాముఖ్యత గురించి ఆ పరమేశవరడు
వాయస ప్రోకతమైన్ సంసృత పురాణం "శివ మహా పురాణంలో" విదేయశవర సంహ్నతలో “తీరాములు
క్షేత్రములు” అనే ద్యవదశ (12 ) అధ్యయయంలో విస్థతరంగా చెపాపడు. ఇకాడ్ ఒక పుటకనన

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
61

మించకూడ్దన్న నియమం ఉన్నందున్, అస్థధయం అయిన, ఆ పరమేశవరని అనుగ్రహంతో


కాపతంగా వ్రాయడనికి ప్రయతనస్థతను.

మహా పుణయ క్షేత్ర మైన్ ప్రయాగలో మునులు ఒకానక యుగంలో సత్ర


యాగానిననిరవరితంచుచుండ్గా సూతమహాముని అకాడికి వచిిన్ప్పుడు వారికి శివ మహా
పురాణానిన ప్రవచించాడు. అందులో భాగంగా తీరధ, క్షేత్ర ప్రాశసతయం గురంచి చెపపడ్ం జరిగింది.
పరమేశవరడు ఏభై కోటా యోజన్ విస్థతరమైన్ భూమండ్లంలో వివిధ ప్రాంత్కలోా నివస్త్రంచ్చ
జనుల మోక్షం కోసం ఆయా సాల్యలోా పుణయ క్షేత్రాలు నిరిమంచాడు. ఋషులు నివస్త్రంచడ్ం చ్చత
కొనిన, దేవతల అనుగ్రహం చ్చత కొనిన, సవయంభూలింగ ఆవిరాావంచ్చత మరి కొనిన సాలములు
క్షేత్రాలై మాన్వ కళ్యయణం చ్చసుతననయి. అట్టవంటి పుణయ క్షేత్రాలోా ఉన్న న్దులు, ఉప న్దులు, ఆ
క్షేత్ర ప్రాశసతయంవలా తీరాాలయినయి. ఆ తీరధం లో చ్చస్త్రన్ స్థనన్, జప, ద్యనలు మాన్వుల పాప
పరిహారంచ్చస్త్ర వాళ్ళ దైనయనిన, రోగ, ద్యరిద్రాయలను నిరూమలించి వారికి ఆయు, ఆరోగయ,
ఐశవరాయలను, తదక మోక్ష్యనిన కూడ ప్రస్థదించ్చ శకితగలవయాయయి. కానీ పుణయ తీరధంలో,
క్షేత్రంలో చ్చస్త్రన్ పాపం లేశమైన అధక దోషానినసుతంది. అందుచ్చత మాన్వులు పుణయ క్షేత్రాలక
వళిళన్ప్పుడు అత జాగ్రతతగా అప్రమతతంగా ఉండలి. మాన్వుడు ప్రయతన పూరవకంగా ఏదో ఒక
పుణయ క్షేత్రంలో నివాసం ఏరపరచుకోవాలి, ముఖ్యంగా జీవిత చరమాంకంలో.

గంగ, స్త్రంధు, శతద్ర, సరసవత, గోద్యవరి, న్రమద, కృషణ, కావరి, తంగ, భద్ర మొదలైన్ న్దులు
బహ పుణయ ప్రదములు. అల్యగే వాటి తీరంలో ఉన్న పుణయ క్షేత్రాలు కూడ బహ పుణయ ప్రదములు.
గోద్యవరి న్దిలో స్థనన్ం, ద్యన్ం, ద్యని తీరములో ఉన్న పుణయ క్షేత్రాలు గోహతయ, బ్రహమహత్కయ
పాతకాలని కూడ పరిహరిస్థతయి. సూరయడు ఏఏ రాశిలో ఉన్నప్పుడు ఏ న్దిలో స్థనన్ం
చెయాయలి, ఏ క్షేత్ర దరశన్ం చెయాయలి అనేది సవిసతరంగా శివ మహా పురాణం వివరించింది.
అందుచ్చత మాన్వులు ప్రయతన పూరవకంగా ఆ సమయాలోా ఆ తీరధ స్థనన్ం, పుణయ క్షేత్ర దరశన్ం
తపపక చ్చస్త్ర కావలస్త్రన్ంత పుణయం మూట కట్టీకోవచుి. ఈ పుణయం ధన్ముతో కొన్లేనిది కద్య!
ఉద్యహరణక గోద్యవరి రద్ర పద్యనినసుతంది. కృషణవణి విషుణ లోకానిన, తంగభద్ర

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
62

బ్రహమలోకానిన ప్రస్థదిస్థతయి. కోర్కాలన్నినటిని తీరేి కావరి న్దీ తీరంలో అనేక పుణయప్రద్యలైన్


శివ క్షేత్రాలుననయి. ఆ న్ది స్థనన్ం, ద్యన్ం, ఆ పుణయ క్షేత్ర దరశన్ం శివలోక ప్రాపతనిసుతంది.

భాద్రపద మాసంలో గురవు స్త్రంహ రాశిలో ఉండ్గా గోద్యవరిలో స్థనన్ం చ్చసేత శివలోకం
ప్రాపతసుతందని స్థక్ష్యతత పరమ శివుడే చెపాపడు. అల్యగే రవి, గురవు తల్య రాస్త్ర యందు
ఉండ్గా కావరి న్దిలో స్థనన్ం చ్చసేత విషుణ వచన్ ప్రకారం అనిన కోరికల్ల స్త్రదిధస్థతయని ఋష్ట
వాకయం. మాన్వుడు సచీిలం, సతపేవరతన్లతో పుణయ క్షేత్రంలో చ్చస్త్రన్ పుణయం అనేక ర్కట్టా వృదిధ
పందుతంది. ఆ పుణయం శర్తరంతో, వాకాతో మరియు మన్సుుతో చ్చస్త్రన్ ఎట్టవంటి
పాపాన్నయిన న్శింప చ్చసుతంది. కాశీలో గంగా న్ది తీరాన్ అనేక తీరాాలుననయి (మణికరిణక,
పంచన్దం, దశశవమేధ, ప్రయాగ, వరణాసంగమం, గౌరి కండ్ం, మొదలైన్వి). గంగా
స్థనన్ం, విశేవశవర దరశన్ం, మరియు కాశీవాసం తపపక ముకితని ప్రస్థదిసుతంది. ఇది సతయం,
సతయం మరియు సతయం అని మహాదేవుడు కాశి ఖ్ండ్ంలో ప్రతజాా పూరవకంగా చెపాపడు.

పుణయ పాపములు ర్కండింటికీ బీజాంశము, వృధయంశము, భోగాంశము అని మూడు


భాగములుంటాయి. పాపం యొకా బీజాంశము జాాన్ం చ్చతను, వృధయంశము పుణయ తీరధ, క్షేత్ర
దరశన్ నివాసం తోనూ న్శిస్థతయి. భోగాంశము మాత్రం అనుభవించుట చ్చతనే న్శిసుతంది కానీ
కోటి పుణయములు చ్చస్త్రన న్శించదు.

ఈ కరోన మహమామరి సమయంలో తీరా, పుణయ క్షేత్ర దరశన్ం వరిాంచ దగిన్ది, మరియు
అస్థధయం. అందుచ్చత మహాదేవుడు మన్కిచిిన్ వరం రోజూ మూడు స్థరా హర గంగే, హర
గంగే, హర గంగే అని గంగా సమరణం, కాశి, కాశీ, కాశీ అని కాశి సమరణం చ్చసేత గంగా స్థనన్
ఫలం, కాశీ దరశన్ భాగయం మన్క లభిసుతంది. అల్యగే మూడుస్థరా కేద్యర, కేద్యర, కేద్యర అని
కేద్యర సమరణం మహా ముకిత ప్రదం. మన్ం ఇంటోానే ఉంటూ ఇల్యచ్చస్త్ర పుణయం
మూటకట్టీకోవచుి కానీ మన్ాః పూరవకంగా ధ్యయన్ంలో స్థననన్ంతరం చ్చసేత తపపక ఫలితం
ఉంట్టంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
63

ఆధ్యయతమక – జ్యయతష విశేషాలు –న్వంబర్ 2020


ఆధ్యయతమకం:
3-11-2020 మంగళ్ వారం– అటాతదిద
5-11-2020 గుర వారం – గరడ్ పంచమి
11-11-2020 బుధ వారం – కృషణ ఏకాదశి
13-11-2020 శుక్ర వారం – మాస శివరాత్రి
14-11-2020 శని వారం –న్రక చతరదశి – దీపావళి (రాత్రి అమావాసయ)
16-11-2020 సోమవారం –వృశిిక సంక్రమణం
18-11-2020 బుధ వారం – నగుల చవిత
20-11-2020 శుక్ర వారం – తంగభద్రా న్ది పుషార ఆరంభం
25-11-2020 బుధ వారం - శు.ఏకాదశి
29-11-2020 ఆదివారం – రాత్రి గల పూరణమి – జావల్య తోరణం
Sun enters the sign Scorpio on 16th and transits for the rest of the period.
Mars becomes direct in Pieces on 15th November and transits for the whole
month.
Mercury transit on direct on 4th in Libra and enters Scorpio on 28th.
Jupiter enters Capricorn on 20th to transit for the whole month.
Venus enters Libra on 16th to transit for the whole month
Saturn transits the sign Capricorn for the whole month.
Rahu / Ketu transits Taurus and Scorpio respectively for the whole month.
Uranus on retrogression in Aries for the whole month.
Neptune transits on retrogression the sign Aquarius and Direct on 30th.
Pluto remains in Sagittarius and turns direct on 5th.

(మరింత సమాచారానికి జన్వరి 2020 “శ్రీ గాయత్రి” సంచికలో 64 వ పేజీ చూడ్గలర.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
64

స్త్రనీవాల్యయది అమావాసయ
రాజేశవరి పప్పు (మొ): 98854 26853
స్త్రనీవాలీ అమావాసయ అన్గా కృషణ చతరదశి కలస్త్రన్ అమావాసయ అని అరధం. అమావాసయ, శుదధ
పాడ్యమి, పంచమి, షష్టి, దశమి, ఏకాదశులు గండ్తధులని చెపపబడిన్ను, స్త్రనీవాలీ
అమావాసయ మట్టీక దోషముగా పరిగణించ బడుచున్నది. ఈరోజు శిశువు జనిమంచిన్ వంటనే
శకాతయనుస్థరం శంత, ద్యన్ములు చ్చయించవలెను. అమావాసయను 8 భాగములు చ్చయగా
మొదటి భాగమును స్త్రనీవాలి అని, 2, 3, 4, 5, 6 భాగములను దరిశ అని, 7, 8 భాగములను
కహ అని అంటార. స్త్రనీవాలిలో జనిమసేత కట్టంబం యొకా సంపద లేద్య ధన్ న్షీం
జరగుతంది. కహలో జనిమసేత వంటనే శంత చ్చయాలి. దరిశలో జనిమసేత మాత్కపతలక హాని
సూచిసుతంది, వారియొకా జాతకాలలో దీరాఘయువు ఉంటే సుస్టత చ్చస్త్ర విడిచిపెడుతంది. ఇకాడ్
ఇంకో విషయం కహలో ఇంటిలో పెంపుడు జంతవులు ప్రసవిసేత వంటనే వాటిని ఇంటి నుండి
బయటక పంపంచాలి.
స్త్రనీవాలీ అమావాసయ అన్నది కండ్లితో కూడిన్ జ్యయతష పరమైన్ అంశం కాదు. చతరదశి –
అమావాసయ అన్నవి ముహూరాతనికి పనికి వచ్చి తథులు కావు. మరి ప్రతేయకంగా ఎందుక ఇది
చెపపవలస్త్ర వచిింది? అంటే జన్న్ విషయం వచ్చిసరికి, దోష భూయిషి మయిన్ అంశం.
తథుల విషయంలో మంచి తథులని, చెడు తథులని చెప్పుమాట సరియయిన్ది కాదని
అనుభవం మీద తెలుసుతన్నట్టా ముహూరత స్త్రంధువు అభిప్రాయం . ఇది వాడుకలో కూడ
నిజమేన్నిపసోతంది. శుకా పక్షమున్ందలి తథుల యందు జనించిన్వాని మన్సుు
దృఢమయిన్దియనియు, కారయనిరవహణ యందు మంచి నిరణయములక బలీయమనియు,
కృషణపక్ష తథులలో జనించిన్ వారికి కారయదీక్షయు, ఎకావ శకిత స్థమరధయములును, బుదిధ
వికాసమును ఉండున్ని ముహూరత స్త్రంధు నిరణయము. కానీ చంచల సవభావులై తవరితగతని
నిశియమున్క వచుిట తకావగా యుండును. ఈ విషయము అమావాసయ యందు
పుటిీన్వారిలో మికిాలి యెకావగా యుండును. కారణం అమావాసయనడు చంద్రుడు
బలహీనుడు. తథుల వలన్ చంద్ర బలమును, చంద్రుని వలన్ మన్నబలమును

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
65

నిరణయించవలస్త్రన్దిగా ఋషులు చెపపయుననర. అందువలన్ జనిమంచిన్ప్పుడు పూరినమా లేక


అమావాస్థయ యను విచక్షణ అవసరము లేదు.
దోషాల విషయంలో తథి కనన వారం, వారం కనన న్క్షత్రం దోషయుకతమైన్వి అని
చెపపబడిన్ది. అంటే శంత న్క్షత్రములు కానీ బాల్యరిషీ న్క్షత్రములు గానీ అయిన్ప్పుడు,
శుభవారము కూడ కాకండ, స్త్రనీవాలీ అమావాసయ యయిన్ప్పుడు తపపని సరిగా
దోషముగా పరిగణించాలి. లగనసంధ, వరాయము, దురమహూరతము, పాపగ్రహ వధలు గండంత
న్క్షత్రములకను కలిగిన్ప్పుడు హోమముతో కూడిన్ శంత అవసరమని ముహూరత స్త్రంధు
నిరణయము. న్క్షత్రము, వారము శుభప్రదమయిన్ప్పుడు స్త్రనీవాలీ అమావాసయక ఎకావ
ప్రాధ్యన్యత లేదు అని తెలుసోతంది.
సుతీక్షుణడు
శ్రీమద్రామాయణములో శ్రీరాముడు స్టత్కలక్ష్మణ సమేతడై వన్ సంచారముచ్చయుచు దరిశంచిన్
ఋషాయశ్రమములలో సుతీక్షణ ఆశ్రమమొకటి. సుతీక్షుణ ని గూరిి ప్రస్థతవన్ తపప మన్క
శ్రీమద్రామాయణములో గాని, ఇతర పురాణములలోగాని. మన్క తెలియదు. అగసతయ సంహ్నత అని
రామోపాసన్ పదధతలను బోధంచ్చ గ్రంథమొకటి ఉంది. ఈ గ్రంథంలో ఈ మహరిికి సంబంధంచిన్
చరిత్ర మన్క తెలుసుతంది. శ్రీరామావత్కరానికి చాల్యకాలం ముందే దండ్కారణయం లో అగసతయమహరిి
శిషుయడుగా తపస్థుధన్ చ్చసుతన్న మునికమారలలో సుతీక్షుణడు ఒకడు. అగసతయ మహరిి శిషుయలలో ఈ
సుతీక్షుణడికి మాత్రం ఎంతకాలమైన ఏకాగ్రత కదరలేదు. ముసలితన్ము వచాిక విసుగుచెందిన్ ముని,
గురవుగారి వదదక వళిా, తన్క వయసుు పెరగుతన్నది కానీ చితెతకా
త గ్రత కదరటం లేదని బాధపడుడు.
అప్పుడు కరణించిన్ గురవుగార “నయన! శ్రీ హరి శ్రీరాముడుగా అవతరించ బోతననడు. ఆయన్
దరశన్ం అయ్యయద్యకా నీక మరణం లేదు. ఈలోగా నీవు అవతరించ బోయ్య ఆ స్థవమిని ఉపాసన్ చ్చసూత
ఉండ్మననడు. సుతీక్షుణనికి ఏడుపచిిన్ంత పనైంది. ఆయన్ “అయాయ! ఇపపటికి నక ఇంత వయసుు
వచిింది. రకరకాల స్థధన్లు చ్చశను. ఇప్పుడు కొతతగా మరో ఉపాసన? అది కూడ ఇంకా జనిమంచని
రూపానిన గురించి ఎల్య ఉపాస్త్రంచాలి? అదల్య ఉంచి, ఇంతవయసు వచాిక నక ఇంకా ఉపాసన్
లేమిటి? ఏ యోగస్థధ్యన్న, తతతా చింతన్న చ్చయాలి గానీ” అననడు. అప్పుడు అగసుతయడు సుతీక్షుణన్క
వివిధ స్థధన ప్రక్రియలలో గల సమన్వయానిన అదుాతంగా వివరించాడు. అగసతయ సంహ్నతలో సగముపైన్
ఈ సమన్వయమే ఉంది. ఆ తరవాత రామోపాసన్ విధ్యనలుననయి. ఆవిధంగా అగసతయ సంహ్నత
ఉపదేశం పందిన్ సుతీక్షణ మహరిి చాల్యకాలం రామోపాసన్ చ్చశడు. రామావత్కరమున్క ముందే
రామోపాసన్ చ్చస్త్రన్ వాడు సుతీక్షుణడు. . …….. .జయం వంకటాచలపత

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
రామావత్కరమున్క ముందే రామోపాసన్ చ్చస్త్రన్ వాడు సుతీక్షుణడు.
66

వైదయ జ్యయతషం – జైమిని స్త్రద్యధంతము


ధ్యరావాహ్నక- 7 వ భాగం
కీ.శే. శ్రీ స్త్రబిఆర్కే శరమ
జ్యయతష శసిములోని అనిన విభాగాలలోను సకల మాన్వాళికి ఉపయోగకరమైన్ది వైదయ
జ్యయతషము, ముహూరత విజాాన్ము మరియు దేశ గోచార విభాగములు. వైదయ జ్యయతష జాాన్ము
ద్యవరావయకితకి రాబోవు అనరోగయములు, ప్రసుతతము ఉన్నట్టవంటి అనరోగయములు
తెలుసుకొన్వచుిను. తగిన్ శంత ప్రక్రియలు ఆచరించుట ద్యవరా ఉపశమన్ము
పందవచుిను.
జైమిని మహరిి తన్ సూత్రాలలో వైదయ జ్యయతష సంబంధమైన్ అంశలను ప్రస్థతవించార. వైదయ
జ్యయతషరంగములో ఆసకిత కలవారికి, పరిశ్నధన్లు చ్చసేవారికి అందుబాట్టలోకి ఈ
అంశలను తీసుకరావడ్ం ఈ వాయసము యొకా ముఖ్యయదేదశము. జైమినీ సూత్రాల
పరిశీలన్లో కారకాంశ లగనము, ఆరూఢ లగనము మరియు ఉపపదము ముఖ్యమైన్వి.
కారకాంశ లగనము:
కారకాంశ వివిధ రాశులలో వున్న ఎట్టవంటి అనరోగయములు కలుగున్న ఈ కింది విధంగా
వివరించబడిన్ది.
‘‘పంచమూష్టక మారాారాః’’
కారకాంశ మేష రాశి అయిన్ ఎలుకలు మరియు పలుాల వలన్ బాధ కలుగును.
‘‘తత్ర చతషాపదాః’’
వృషభము కారకాంశ అయిన్ జంతవుల వలన్ భయము కలుగును.
‘‘మృతౌ కండూాః సౌాలయంచ’’
మిథున్రాశి కారకాంశ అయిన్ సూాల శర్తరము కలిగి యుండును, దురదలు మొదలగు
చరమ వాయధులు కలుగును.
‘‘దూరే జల కషాాదిాః’’
కరాాటకము కారకాంశ అయిన్ జల (నీటి) సంబంధమైన్ రోగములు లేక నీల
కషుిరోగము కలుగును.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
67

‘‘శేషాాఃశవన్ద్యని’’
స్త్రంహరాశి కారకాంశ అయిన్ శున్కములు మొదలగు వాటి వలన్ బాధలు కలుగును.
‘‘మృతయ సంజాాయాగిన కణశి’’
కన్య కారకాంశ అయిన్ అగినచ్చ బాధ కలుగును. అగిన ప్రమాదములుగానీ లేక అగిన
సంబంధమైన్ వాయధులు గానీ కలుగవచుిను.
‘‘అత్ర జల సర్తసృపాాః సతన్యహానిశి’’
వృశిికము కారకాంశ అయిన్ జలపీడ్ వలన్ బాధలు (నీటి సంబంధమైన్
అనరోగయములు) కలుగుట లేక తలిా పాలు లేకండుట సంభవించును.
‘‘సమేవాహన నదుచాిచి క్రమాతపతన్మ్’’
ధన్సుు కారకాంశ అయిన్ ఉన్నత ప్రదేశమునుండి గాని లేక వాహన్ము నుండి గాని
క్రమక్రమముగా జారిపడుట సంభవించును.
‘‘జలచర ఖేచర ఖేట కండూ దుషీగ్రందయశి రిాఃఫే’’
మకరము కారకాంశ అయిన్ (జల చర గ్రహములచ్చ చూడ్బడిన్) జలచర జంతవుల వలన్,
(ఖేచర గ్రహములచ్చ చూడ్బడిన్) గ్రదదలు మొదలగు పక్షుల వలన్, (పాప గ్రహములచ్చ
చూడ్బడిన్) కీటకములు మరియు దురదలు లేక కణితలు వలన్ బాధలు కలుగును. చంద్ర
శుక్రులు జల గ్రహములు, శని బుధులు ఖేచరగ్రహములుగా చెపపబడిన్వి).
‘‘తటాకాదయో ధరేమ’’
కంభ రాశి కారకాంశ అయిన్ వాపీ కూప తటాకాదులలో పడుట వలన్ బాధలు కలుగును.
కారకాంశక చతరాములో వున్న చంద్రుని గురించి ప్రస్థతవిసూత
‘‘రవి రాహభాయం సరప నిధన్ం’’
కారకాంశక నలగవ స్థాన్ములో కేవలము చంద్రుడుండి రవి రాహవులచ్చ చూడ్బడిన్
పాముకాట్ట వలన్ మరణము సంభవించును.
కారకాంశక చతరాములో వున్న గుళిక గురించి ప్రస్థతవిసూత
‘‘బుధ మాత్ర దృషేీ బృహదీాజాః’’ అని సూచించార.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
68

కారకాంశక నలగవ స్థాన్ములో వున్న గుళికక కేవలము బుధ దృష్టీ కలిగిన్ పెదదవగు
వృషణములుచ్చ బాధపడును.
కారకాంశక దివతీయ స్థాన్మున్గల గ్రహముల ప్రభావము ఈ క్రింది విధముగా చెపపబడిన్ది.
‘‘తత్ర కేతౌ పాప దృషేీ కరణఛేదాః కరణరోగోవా’’
కారకాంశక దివతీయమున్ కేతవుండి పాపగ్రహములచ్చ చూడ్బడిన్ కరణఛేదము (చెవి
తెగిపోవుట) లేక కరణరోగములు కలుగును.
‘‘బుధ శని దృషేీ నిర్తవరయాః’’
కారకాంశక దివతీయమున్ కేతవుండి బుధ శనులచ్చ చూడ్బడిన్ న్పుంసకడ్గును (వీరయ
కణముల స్థమరాయము తగుగట).
‘‘బుధ శుక్ర దృషేీ పౌన్ాః పునికో ద్యస్ట పుత్రోవా’’
కారకాంశక దివతీయమున్ కేతవుండి బుధ శుక్రులిరవురిచ్చ చూడ్బడిన్ చెపపన్ మాటలనే
చెప్పుచూ విశేషముగా మాటాాడువాడు లేక ద్యస్టపుత్రుడు అగును.
తన్ భారయ అనుమతతో తన్ వంశభివృదిధకై ఇతర స్టి గరాములో జనిమంచిన్ వయకిత అని
చెప్పుకొన్వచుిను. ప్రసుతత పరిస్త్రాతలలో ట్టసుీటూయబు బేబీలక ఈ సూత్రం వరితసుతందేమో
పరిశ్నధంచాలి.
‘‘భాగేయ కేతౌ పాప దృష్టీ సతబదవాక్’’
కారకాంశ లగనము నుండి దివతీయములో పాపగ్రహ దృష్టీ కలిగిన్ కేతవున్న న్తత మొదలైన్
వాగోదషములు కలుగును.
‘‘చాపే చంద్ర శుక్ర దృషేీ పాండు శివత్రీ’’
కారకాంశ లగనము నుండి చతరధ భావము గురించి వివరిసూత పై సూత్రానిన చెపపడ్ం జరిగింది.
కారకాంశ లగనము నుండి నలగవ భావములో వున్న చంద్రునిపై శుక్ర దృష్టీ వున్న పాండు
రోగము లేక శేవత కషుీ సంక్రమించవచుిను.
‘‘కజ దృషేీ మహారోగాః’’
కారకాంశ లగనము నుండి నలగవ భావములో వున్న చంద్రునిపై కజ దృష్టీ వున్న తీవ్రమైన్
కషుీవాయధ కలుగవచుిను.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
69

‘‘కేత దృషేీ నీలకషీం’’


కారకాంశ లగనము నుండి నలగవ భావములో వున్న చంద్రునిపై కేత దృష్టీ వున్న నీల కషుీ
రోగము కలుగవచుిను.
‘‘తత్ర మృతౌవా కజ రాహభాయం క్షయాః’’
కారకాంశ లగనము నుండి నలగవ భావములో లేక పంచమ భావములో కజ రాహవులున్న
క్షయ రోగము ప్రాపతంచును.
‘‘చంద్ర దృష్టీ నిశియ్యన్’’
పై కజ రాహవులతో చంద్రుడున్న లేక దృష్టీ కలిగియున్న ఈ రోగము నిశియముగా కలుగును.
‘‘కజేన్ పటకాదిహ్న’’
కారకాంశ లగనము నుండి నలగవ లేక ఐదవ భావములో కజుడున్న శర్తరములో బొబాలు,
పుండుా, గాట్టా, శర్తరభాగము విషతలయముగా మారట (గాంగ్రిన్) మొదలగు అనరోగయములు
కలుగవచుిను. కాన్ుర అనరోగాయనికి ఈ సూత్రం వరితసుతందేమో పరిశ్నధంచాలిున్ ఆవశయకత
వున్నది.
‘‘కేతన్ గ్రహణి జలరోగోవ’’
కారకాంశ లగనము నుండి నలగవ భావములో లేక ఐదవ భావములో కేతవున్న గ్రంధులక
సంబంధంచిన్ లేక శర్తరములోని ద్రవ పద్యరాములక సంబంధంచిన్ అనరోగయములు
కలుగవచుిను. (టైఫ్లయిడ్, అతస్థరము, మధుమేహము మొదలైన్ వాయధులు).
‘‘రాహ గుళికాభాయం క్షుద్ర విషాణి’’
కారకాంశ లగనము నుండి నలగవ భావము లేక ఐదవ భావములో రాహవు మరియు గుళిక
వున్నచో విష పద్యరాములక సంబంధంచిన్ బాధలు కలుగును.

హోమం లో వాడే మూలికలు, ఆవునెయియ, నుంచి వలువడే పగ ద్యవరా గాలిలోని


వయరాాలు తొలగిపోత్కయి. క్రిములు నశన్మవుత్కయి. హోమం నుంచి వలువడే పగను
పీలిడ్ం ద్యవరా న్రాల బలహీన్తను దూరం చ్చసుకోవచుి. హోమం నుంచి వచ్చి పగ
శర్తరంలో రకాతనిన శుదీధకరిసుతంది. అందుకే ఆయురేవద నిపుణులు హోమం జరిగేటప్పుడు ఆ
పగను పీలిడ్ం మంచిదని సూచిసుతననర.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
70

అంతరిక్ష విశేషాలు-2
డ. మామిళ్ాపలిా రామకృషణ శరమ : 99481 24515
ఈ విశల విశవంలో అనేక రహస్థయలు ద్యగి ఉననయి. మన్ కంటికి కనిపంచనివి చాల్య
ఆసకితకరమైన్ సత్కయలను మన్ం తెలుసుకొనే ప్రయతనం చ్చద్యదం. అటిీ వాటిలో, నేటి విషయం
గ్రహశకల్యలు మరియు ఉపగ్రహాల గురించి తెలుసుకంద్యం.
గ్రహాశకల్యలు ( Asteroiods ): ఇవి అత చిన్న గ్రహాలు సూరయని చుటూీ తరిగే రాత
సమూహాలు. వీటిని పాానెటోయిడ్ు(Planetoids) లేద్య మైన్ర్ గ్రహాలు అని కూడ అంటార.
వందల మైళ్ా దూరం నుంచి అనేక అడుగుల దూరం వరక లక్షలకొదీద గ్రహాశకల్యలు వివిధ
పరిమాణాలలో ఉననయి. మొతతం మీద,
అనిన గ్రహశకల్యల ద్రవయరాశి(Mass)
భూమి యొకా ఉపగ్రహం చంద్రుని కంటే
తకావగా ఉంట్టంది.
గ్రహశకల్యలు చిన్న గ్రహాలుగా
పలవబడుతననయి, ఇవి సుమార 4.6
బిలియన్ సంవతురాల క్రితం సౌర
వయవసా ఏరపడిన్ తొలి నటి నుండి మిగిలి
ఉన్న రాత అవశేషాలు. ఈ పురాతన్ అంతరిక్ష శిథిల్యలు చాల్య వరక ప్రధ్యన్ ఆసీరాయిడ్ బెల్ీ
లోపల అంగారకడు( Mars ) మరియు
బృహసపత(Jupiter ) మధయ సూరయని చుటూీ పరిభ్రమిసూత
కనిపస్థతయి.
సెర్కస్(Ceres) పరిమాణం లో - సుమార 950 కిలోమీటరా
(590 మైళ్ళళ) వాయసం వదద అతపెదదది మరియు
మరగుజుా(Dwarf Planet) గ్రహంగా కూడ
గురితంచబడింది -ఈ గ్రహశకల్యలనిన అంతటా 1 కిలో
మీటర్ (0.6 మైలు) కంటే తకావ దూరంలో ఉననయి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
71

అనిన గ్రహశకల్యల మొతతం ద్రవయరాశి భూమి యొకా ఉపగ్రహమైన్ చంద్రుని కంటే తకావగా
ఉంట్టంది. చాల్య గ్రహశకల్యలు అపక్రమ ఆకారంలో ఉంటాయి, అయితే కొనిన ద్యద్యపు
గోళ్యకారంగా ఉంటాయి, మరియు వాటిలో తరచుగా గుంటలు, ఏరపడిఉంటాయి. అవి
దీరఘవృత్కతకార కక్షయలో సూరయని చుటూీ తరగుత్కయి, కొనినస్థరా అవి తరగుతన్నప్పుడు
చాల్య అరదుగా, అవి అటూ ఇటూ క్రమంతపప తరగుతంటాయి. 150 కంటే ఎకావ
గ్రహశకల్యలు చిన్న సహచర చంద్రుడు (కొనిన ర్కండు చంద్రులు) గా ఉననయని తెలుసుతంది.
మరియు ఇంకా ఆసకిత కరమైన్ విషయం, దివయాంశ (double ) గ్రహశకలములు కూడ
ఉననయి, ఇందులో ర్కండు రాత శర్తరాలు ఒకద్యనికొకటి సమాన్మైన్ కక్షయ, అల్యగే
త్రిబుల్(Trible ) గ్రహశకలములు వయవసాలు గా ఉననయి.
గ్రహాశకల్యలు మూడు సూాల కూరప తరగతలు గా విభాగించ బడిన్వి. అవి C-, S-, మరియు
M-రకాలు. C -రకం ( chondrite) గ్రహశకలం చాల్య స్థధ్యరణమైన్వి, ఇవి బహశ
బంకమటిీ మరియు స్త్రలికేట్(silicate) శిలలు కలిగి ఉంటాయి, మరియు ఇవి ముదురన్లుపు
రంగు(Dark) లో కనిపస్థతయి.
ఇవి సౌరవయవసాలో అతయంత ప్రాచీన్ మైన్ వసుతవులలో ఒకటి. S-రకాలు ("stony") స్త్రలికేట్
మెటీరియల్ు మరియు నికెల్- ఐరన్ తో తయార చ్చయబడ్త్కయి. M- రకాలు(Metallic)
మెటాలిక్ (నికెల్-ఐరన్). గ్రహాషీములు సూరయని నుండి ఎంత దూరము గా ఏరపడును అనే
ద్యనితో సంబంధముకలిగి ఉంటాయి. ఇందులో కొనిన గ్రహశకల్యలు ఏరపడిన్ తరవాత అధక
ఉష్టణగ్రతల త్కకిడిని అనుభవించి అవి పాక్షికంగా కరిగి, ఇనుము మధయక మునిగిపోయి,
బస్థలిీక్ (అగినపరవత) ల్యవాను ఉపరితల్యనికి
బలవంతంగా చ్చరవశయి. అల్యంటి ఒక
గ్రహశకలమైన్ వస్థీ(Vesta) మాత్రమే ఈ రోజు
వరక మనుగడ్లో ఉన్నది.
గురగ్రహం (Jupiter ) యొకా భార్త గురతవం
మరియు అంగారకగ్రహం(Mars) లేద్య మరొక
వసుతవుతో అప్పుడ్ప్పుడు దగగరగా ఉండే కక్షయలు
గ్రహశకల్యల కక్షయలను మారస్థతయి, ప్రధ్యన్ బెలుీ

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
72

నుండి వాటిని బయటక పంపుత్కయి మరియు ఇతర గ్రహాల కక్షయల వంబడి అనిన దిశలలో
అంతరిక్షంలోకి వాటిని పడ్వసుతంది. గ్రహశకల్యలు గతంలో భూమి, ఇతర గ్రహాలపై
విరచుకపడి, గ్రహాల భౌగోళిక చరిత్రను, భూమి మీద జీవపరిణామానిన మారిడ్ంలో ప్రధ్యన్
పాత్ర పోష్టంచాయి. శసివతతలు నిరంతరం భూమి-ద్యట్ట (Earth-Crossing) కాల్యనిన
పరయవక్షిసూత, వాటి మారాగలు భూమి యొకా కక్షయను ఖ్ండించ్చ, మరియు భూమి యొకా కక్షయ
దూరానిన సమీపంచ్చ సమీప భూ గ్రహశకల్యనిన సుమార 45 మిలియన్ కిలోమీటరా (28
మిలియన్ మైళ్ళా) వరక సమీపంచి, ద్యని ప్రభావం ప్రమాద్యనిన కలిగించవచుి. సంభావయ
ప్రభావ ప్రమాద్యలను గురితంచడ్ం మరియు మానిటర్ చ్చయడ్ంలో రాడర్(RADAR) ఒక
విలువైన్ పరికరం. ప్రస్థరమైన్ సంకేత్కలను ఆబెాకీల(objects) నుంచి పరావరతన్ం చ్చయడ్ం
ద్యవరా, చిత్రాలు(images) మరియు ఇతర సమాచారానిన ప్రతధవనుల నుంచి పందవచుి.
గ్రహ కక్షయ, భ్రమణం, పరిమాణం, ఆకారం, లోహ గాఢత వంటి వాటి గురించి శసివతతలు
చాల్య విషయాలు తెలుసుకోవచుి.
అనేక మిషనుా ఎగిరి గ్రహశకల్యలను పరిశీలించాయి. గెలీలియో వ్యయమనౌక(Galelio
Spacecraft) 1991లో గాస్థపే
(Gaspra) మరియు 1993లో
ఐడ(Ida) అనే గ్రహశకల్యలు
ఉన్న ప్రదేశలవైపు సంచరించి
సమాచారం ఇచాియి. Near-
Earth Asteroid
Rendezvous (NEAR)
Mission భూమికి సమీపంలో
ఉన్న గ్రహశకలలు మాథిలేు మరియు ఎరోస్ (Mathilde and Eros) అనే గ్రహశకల్యలను
అధయయన్ం చ్చశర; మరియు రోసెటాీ మిషన్(Rosetta mission) 2008లో స్టీన్ు (Steins)
మరియు 2010లో లుటేటియా(Lutetia) లను ఎదురొాంది. 2005లో జపాన్ అంతరిక్ష నౌక
హయాబుస్థ సమీపంలోని ఎర్త ఆసీరాయిడ్(Earth Asteroid) ఇటోకావా(Itokawa) పై
దింప న్మూనలను సేకరించ్చ ప్రయతనం చ్చస్త్రంది. 2010 జూన్ 3న్ హయాబుస్థ

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
73

విజయవంతంగా భూమికి తరిగి వచిింది. ఇప్పుడు శసివతతలు అధయయన్ం చ్చసుతన్న చిన్న


మొతతంలో ఆసీరాయిడ్ ధూళి అచిట సేకరించిన్దే. నస్థక చెందిన్ డన్ వ్యయమనౌక(Dawn
Spacecraft) 2007లో ప్రయోగించిన్ ఈ అంతరిక్ష నౌక ఏడది పాట్ట కక్షయలో కి వళిా
ఆసీరాయిడ్ వస్థీ(Vesta) ఉన్న కక్షయలోకి ప్రవశపెటిీంది.
2012 సెపెీంబరలో అది వదిలిన్ తరవాత, ఇది 2015 యొకా ఒక ప్రణాళికతో మరగుజుా
గ్రహం సెర్కస్(Ceres) వైపు క వళిాంది. వస్థీ(Vesta) మరియు సెర్కస్(Ceres) అనేవి ద్యద్యపు
గా గ్రహాలుగా మారిన్ అత పెదద మనుగడ్లో ఉన్న ప్రోటోపాానెట్(protoplanet) శర్తరాలు. ఒకే
అంతరిక్ష నౌకలో ఉన్న పరికరాల యొకా ఒకే పూరకతో అధయయన్ం చ్చయడ్ం ద్యవరా,
శసివతతలు మొతతం మీద ప్రారంభ సౌరవయవసా అరాం చ్చసుకోవడనికి సహాయపడ్టానికి ప్రత
వసుతవు తీసుకన్న విభిన్న పరిణామ
మారాగనిన పోలిగల అవగాహన్ను
సంపాదించార.

విశవరహస్థయలు తెలుసుకోవడనికి,
న వాయస్థలు, మరినిన మీ ముందుక
తే గలను, మరియు మన్ విశవం
గురించి మరియు ఆవల
ఆసకితకరమైన్ సత్కయలను అనుసరించండి. మీర ఆసకితకరంగా అనుసరిస్థతరని ఆశిసుతననను.
మీ ప్రోత్కుహం న ఆకాంక్ష.
NASA పరిశ్నధన్లలో త్కజా వారతలు:
NASA త్కజాగా ఓ గ్రహాశకలము(Asteroid) పై ఓ వారతను విడుదల చ్చస్త్రంది. ఒక
గ్రహశకలము భూమి వైపుక సమీపసోతంది, ఇది ద్యద్యపు బోయింగ్ ఏరోపేాన్ కంటే ఎకావ
పరిమాణంలో ఉంట్టందని అంచన. ఈ వారత 07.10.2020 న్ ప్రచురించబడింది. ఈ
గ్రహశకలము ను ఆరేా2(RK2) గా నమకరణం చ్చశర. ఇది 09.10.2020 బుధవారం
నటికి భూ కక్షయను ద్యటింది. అనే విషయానిన బటిీ చూసేత, ఈ సంఘటన్ ఇటీలవ జరిగిన్
సంఘటన్గా పరిగణించవచుిను. ఇది సెకనుక 6.68 కిలోమీటరా వగంతో కదులుతోంది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
74

భూమి ఉపరితల్యనికి 38 కోటా కిలోమీటరా దూరంలో ఉన్నందున్ భూమి పై ఎల్యంటి న్షీం


సంభవించదని, న్షీం మాత్రం చాల్య సవలపమని నస్థ పరిశ్నధన్ సంసా పేరొాంది. అది భూమి
వైపు ప్రయాణించిన్పపటికీ భూమి నుంచి అది కనిపంచడ్ం లేదని నస్థ శసివతతలు
చెబుతననర. ఈ గ్రహశకలము వడ్లుప సుమార 15 నుంచి 30 అడుగుల వరక ఉంట్టందని
నస్థ పరిశ్నధన్ సంసా వార అంచన వసుననర. ఆర్కా2(RK2) అనే పేరతో ఈ
గ్రహశకలము భూ కక్షయను 09.10.2020 న్ ద్యటి, మళీళ 2027 లో ద్యటడ్ం అపపటి వరక
భూమి వైపు కదలడ్ం స్థధయం కాకపోవచుిన్ని నస్థ వలాడించింది.

20-11-2020 శుక్రవారం మధ్యయహనం సుమార 2;00 గం.క గురవు మకర సంక్రమణం


– తంగభద్రా న్ది పుషార ప్రారంభం
పుషయ శుకా విదియా శుక్రవారము 15-01-2021 నుండి మాఘ శుకా పాడ్యమీ శుక్రవారము
12-02-2021 వరక గుర మౌఢయము.
మాఘ శుకా పాడ్యమీ శుక్రవారము 12-02-2021 నుండి చైత్ర కృషణ అషిమీ మంగళ్వారము
04-05-2021 వరక శుక్ర మౌఢయము.

చాతరామసయ వ్రతం

01-07-2020 ఆషాఢ శుకా ఏకాదశి బుధవారం నుంచి 25-11-2020


కార్తతక శుకా ఏకాదశి బుధవారం వరక

వాయస్థలలోని అభిప్రాయాలు రచయతలవ. పత్రిక బాధయత వహ్నంచజాలదు. ఏమనన సంశయాలు


వారితోటే నేరగా సంప్రదించ వచుి . కానీ సపందన్ మాక తెలియచ్చయండి . మీ పేర, చిరనమాతో మాక
వ్రాస్త్రన్టాయితే, మీ సపందన్ని పత్రికలో ప్రచురిస్థతము. అల్యాగే మీ సూచన్లు కూడ. ....... “శ్రీ గాయత్రి

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
75

హైదరాబాదు లో ’అతవృష్టీ’ ఘటన్ - జ్యయతష సమీక్ష


లలిత్క శ్రీహరి (మొ): 94909 42935
హైదరాబాదు తెలంగాణ రాషర రాజధ్యని. హైదరాబాదు, రంగార్కడిు జల్యాల ముఖ్యపటీణం. దీనికి
మరో పేర భాగయన్గరం. హైదరాబాదు భారతదేశంలో ఐదవ అతపెదద మహాన్గరం. ఈ మహా
న్గరం రాషరమంతటికీ ద్యద్యపు న్డిబొడుునే ఉంది. ఇది దకాను పీఠభూమిపై సముద్రమటీం
నుండి 541మీ. (1776 అడుగులు) ఎతతలో ఉంది. ప్రసుతతం ఈ న్గర వైశలయం సుమారగా 260
చ.కి.మీ. (100 చ.మైళ్ళళ).
హ్నమాయత్ స్థగర్, స్త్రంగూర జల్యశయం, కృషాణ త్రాగునీటి మొదటి దశ ప్రసుతతమున్న ప్రధ్యన్
నీటి వన్రలు. కృషాణ న్ది నుండి త్రాగునీటిని సరఫరా చ్చసే ప్రాజెకీ ర్కండో దశ పనులు ప్రసుతతం
జరగుతననయి.
న్గరంలో వరి ఋతవు:
హైదరబాద్ లో వరికాలంలో చాల్య ఆహాదకరమైన్ వాత్కవరణం ఉంట్టంది. ప్రత
సంవతురము జూన్ ర్కండోవారం నుంచి సెపెీంబర వరక నైరత ఋతపవనలు మరియు
అకోీబర నుంచి డిసెంబర వరక ఈశన్య ఋతపవనలు ఈ న్గరములో (ద్యద్యపు మొతతం
రాషరంలో కూడ) వాన్లు కరిపస్థతయి. నైరత ఋతపవనలు జూన్ ర్కండోవారంలో
రాషరంలోకి ప్రవశిస్థతయి. అకోీబర మాసంలో నైరత ఋతపవనలు తరోగమన్మై, ఈశన్య
ఋతపవనలు ప్రవశిస్థతయి. హైదరబాద్ స్థధ్యరణ వరిపాతము సగట్టన్ ఏడదికి 80
నుంచి 90 సెంటిమీటరా ఉంట్టంది.
వాత్కవరణశఖ్ వార ప్రకటించిన్ చారిత్రక వివరాల ప్రకారం న్గరంలో కేవలం ఒకా రోజున్
కరిస్త్రన్ అతయధక వరి పాతం సుమార 112 సంవతురాల క్రిందట, సెపెీంబర్ 28, 1908 నడు
సూమారగా 35 సెంటీమీటరా. తరవాత మళీళ ఇటీవల అకోీబర్ 15, 2020న్ 45 సెంటీమీటరా
పైనే న్మోదైన్ట్టీగా అధకారలు ప్రకటించార. ఇంత అతయధక వరిపాతం న్మోదవడ్ం ఇది
ర్కండోస్థరి అంట్టననర. ఎడ్తెరిప లేకండ కరిస్త్రన్ వరాిలతో న్గరం మొతతం జలమయం
అయింది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
76

అతయధక వరిపాతమును జ్యయతషపరంగా పరిశీలన్ చ్చస్త్రన్ “ప్రాయోగ్రహాణా ముదయాసతకాలే


సమాగమే మండ్ల సంక్రమేచ, పక్షక్షయ్య తీక్షణకరాయనంతే వృష్టీరగతే 2రేానియమేన్
చారాదేమ్” అను ప్రమాణమును అనుసరించి స్థధ్యరణముగా గ్రహముల ఉదయాసతయముల
యందును, గ్రహములక చంద్రునితో సమాగమము కలిగిన్ప్పుడును, పరసపర యుత,
యుద్యధలు కలిగిన్ప్పుడును, న్క్షత్ర వీధులలో నయా మండ్లములలోనికి
సంక్రమించిన్ప్పుడును సూరయని యొకా ద్యవదశరాశి సంక్రమణ సమయములందును,
చంద్రుడు రవితో యుత (అమావాసయ) లేద్య సమసపతకము (పౌరణమి) చెందిన్ప్పుడున్, సూరయడు
సహజ కేంద్రములైన్ మేష, కరాాటక, తల్య, మకర ప్రవశము చ్చయున్ప్పుడును, వరిము
కరియును. సూరయడు ఆరద్ర న్క్షత్రమున్ నుండ్గా ముఖ్యముగా నియమముగా వరిము
కరిస్త్ర తీరవలెన్ని పై ప్రమాణ శ్నాకమున్కరాము.
పైన్ చెపపన్ ఈ అంశములు ప్రతేయకముగా నకాటొకాటిగా విపులీకరించదగి యున్నవి. ఈ
సమయములందు గ్రహము, య్య రాసులందే య్య గ్రహములతో ఏ విధమైన్ యోగములను
పందియుండున్న గమనించవలెను. రాశి సవభావ, గ్రహ సవభావ గుణ శీల్యదులను వాటివాటి
పరసపర మిత్ర శత్రుతవములు మొదలగు న్నేక యంశములను గమనించిన్ పదపనే
వరియోగములు గాని, వరాిభావ యోగములు గాని, తదితర శుభాశుభ ఫలములు గాని,
దేశకాలములను గూడ తెలుసుకొని చెపపవలెను.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆరద్ర కార్కత మొదలు ద్యద్యపుగా దక్షిణాయన్ కాలం పూరిత
అగువరక వివిధ ప్రాంత్కలలో పలువిధములుగా, అన్గా జూన్ నుంచి న్వంబర్ వరక
ఋతపవనల ఆధ్యరంగా వరాిలు కరసూతంటాయి. ఈ సమయంలో, రాశి చక్రములో, రవి
మరియు ఇతర గ్రహముల స్త్రాతగతలను అనుసరించి వరిపాతము, ద్యని తీవ్రత/మోత్కదును
సూచించవలస్త్ర ఉంట్టంది. ముఖ్యంగా రవి వృషభ, మిథున్ రాశులు(మే, జూన్) మరియు
కనయ, తల్య వృశిికరాశులలో సంచరించ్చ కాలములలో సముద్రాలలో ఎకావగా
అలపపీడ్నలు, వాయుగుండలు, తఫ్లనులు మొదలగున్వి ఏరపడు అవకాశము కలదు.
ఆయా సమయాలలో తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంత్కలలో అధకవరిపాతము, వరదలు
న్మోదు అయ్యయ అవకాశము ఉన్నది. భారతీయ జ్యయతష ఋషులు వారి గ్రంథాలలో అందించిన్

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
77

అధక వరిపాత సూచన్ల ప్రకారం అధక వరిపాత యోగములలో కొనిన క్రింద సూచించడ్ం
జరిగిన్ది :
1. బుధ శుక్రులు, లేద్య బుధ గురలు ఏ రాశిలోయుతచెంది వునన మంచివరాిలు
కరస్థతయి.
2. బుధుడు, శని కలిస్త్రవుంటే, చలాగా, మేఘావృతంగా, అలపపీడ్న్ంతో కూడిన్
వరిపాతము ఉంట్టంది.
3. గురవు బుధునితో సంబంధం కలిగిన్ ఉతతరం గాలులు, కములస్ మేఘాలు
ఏరపడుత్కయి
4. గురవు శనితో సంబంధం కలిగిన్ చలాదన్ం, తఫ్లనులు, అలపపీడ్న్ం, అధక
వరిపాతము కలుగును.
5. గురవు- రవి, కజ, శుక్రులతో కలిస్త్రన్ అధక వాన్లు కరస్థతయి.
6. వరికాలంలో బృహసపత నుంచి శుక్రుడు సపతమంలో ఉన్న అధకవరిము
7. శుక్రుడు కంభరాశిలో అతచలాదన్మును, మేష, మిథున్, కనయ, తల్య, ధన్సుులలో
పడిగాను, జలతతవ మరియు వృషభంలో అధక వరిపాతమును ఇచుిను.
8. కృషణ పక్ష అషీమి, చతరదశి మరియు అమావాసయలందు శుక్ర ఉదయాసతమయాలు
అయిన్, భూమి జలముతో పరిపూరణము అగును.
9. కజుడు మిథున్మందు స్త్రాత చెందిన్/ వాయుతతవ రాశులను వీక్షించిన తఫ్లను
ఏరపడుతంది.
10. కజునికి బుధునితో సంబంధం ఏరపడితే, ఉధృతమైన్ గాలులు, వడ్గండ్ాతో కూడిన్
వాన్లు, వాత్కవరణంలో తవరిత మారపలక అవకాశం ఉంట్టంది.
11. కజునికి శుక్రుడు కేంద్రాలలో ఉన్న అధక వరిపాతము, మరియు తఫ్లనులు కలిగే
అవకాశం ఉంది.
12. కజు గురవులు కలిస్త్రన్, ఇబాందికరమైన్ వాత్కవరణ మారపలు, పడిగా ఉండ్డ్ం,
కరవు, వరాికాలంలో ఉరములు, మెరపులతో కూడిన్ వరాిలక కారకలు. పరసపరం
కేంద్రాలలో ఉన్న వడి మరియు తఫ్లనులు కలుగుత్కయి.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
78

13. కూజుడు శనితో కలిస్త్రన్ ఉరములు, మెరపులతో కూడిన్ గాలులు, వరాిలక జల


దిగాంధన్లక కారకలగుదుర.
14. వృషభ, తల్యరాశులలో గ్రహాల యొకా ప్రభావము ఎకావగా ఉన్నపుడు జల్యగమము.
పైన్ ఉదహరించిన్ హైదరాబాద్ లో జరిగిన్ ర్కండు అత ‘అతవృష్టీ’ సంఘటన్ల నటి గ్రహ
స్త్రాతని పరిశీలించిన్ప్పుడు క్రింది విషయాలు గమనించబడినయి:

శ్రీ కీలక నమ సంవతురం 28-09-1908 శ్రీ శరవర్త నమ సంవతురం 15-10-2020


హైదరాబాద్ న్గరము వరదలతో నీట చెరవుల కటీలు తెగి మూస్ట న్ది మరియు
మునిగిన్ది. చాల్య ప్రాణ న్షీం, ఆస్త్రత న్షీం పర్తవాహ కాలువల ప్రాంతములు
జరిగిన్ది. ఆక్రమించుకొని నివస్త్రంచ్చవార
నిరాశ్రయులైనర. ఆస్త్రత న్షీం చాల్య
జరిగిన్ది.
ఒకారోజు వరిపాతం 35 సెంటీమీటరా ఒకారోజు వరిపాతం 45 సెంటీమీటరా

(శ) రా (క) రా
గ్రహస్త్రాత శు గ్రహస్త్రాత
గు క శ శు
కే బు చం ర గు కే (బు) చం ర

ర కే (బు)కే
శు న్వాంశ గు (క) న్వాంశ
శ చం
క చం
(శ) బు గు శు రా ర
రా

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
79

28-09-1908 15-10-2020
28.06.1908న్ మిథున్రాశి యందు ఏరపడిన్ 21.06.2020 న్ మిథున్రాశి యందు ఏరపడిన్
చూడమణి సూరయ గ్రహణం, అపపటి గ్రహాల చూడమణి సూరయ గ్రహణం, అపపటి గ్రహాల
స్త్రాతగతలు ఒక కారణంగా చెప్పుకొవచుి. స్త్రాతగతలు ఒక కారణంగా చెప్పుకొవచుి.
• రవి కనయరాశి మరియు బుధుడు తల్యరాశి • రవి తల్య సంక్రమణ సమయం. అమవాసయ.
ప్రవశన్ంతరం వారం, పది రోజులలో ముందురోజు బుధుడు వక్రగత ఆరంభం.
జరిగిన్ది. • రాహకేతవులు, వక్రగతలో కజుడు రాశులు
• స్త్రంహ రాశిలో గుర కజలయుత. మారిన్ తరవాత మరియు శని వక్రత్కయగం
మీన్రాశిలోన్న శనిపై కజుని దృష్టి కలదు. తరవాత వాత్కవరణంలో విపర్తత
• అమావాసయ సమయం. కనయరాశిలో రవి, పరిణామాలు చోట్ట చెసుకొననయి.
మీన్రాశిలో వక్రగతలో శని సమసపతకంలో • (కజుని)పై శని దృష్టి కలదు. శని రవి
కలర. శనికి రవి, గురవు, కజులు వరోగతమ
త స్త్రాత. రవి కజులు సమసపతకస్త్రాత.
సమసపతకం/ షషాీషీకాలలో వచిిన్పుడు • రవి కజులపై శని దృష్టీ .
జరిగిన్ది. • తల్యరాశిలో రవి చంద్ర బుధులపై శని
• శుక్రుని ముందు గుర కజుల సంచారం మరియు వక్రగతలో నున్న కజుల దృష్టి కలదు.
దురిాక్షము. • అతచారంలో వున్న శని దృష్టీ మీన్ంలోన్న
• శుక్రునికి కెంద్రం (తల) లో బుధచంద్రుల కజునిపై, కరాటక (జల) రాశులపై కలదు.
యుత. (moon crossing budha) • కజ దృష్టీ మిథున్ం, కనయ, తల్యరాశులపై
• రాహకేతవులు మిథున్, ధన్సుు రాశులలో కలదు.
స్త్రాత. • రవి నుంచి చతరాంలో గురవు స్త్రాత.
• రవి నుంచి చతరాంలో కేత స్త్రాత మరియు • గురవు దృష్టీ శుక్రునిపై కలదు. గురవు,
గుర, శనుల దృష్టీ కలదు. బుధులు జల న్వాంశ స్త్రాత.
• గురవు, శని, బుధులు జల న్వాంశ స్త్రాత.

ఈ సంవతురం మాత్రం వరిం ఎకావ గానే వునన... వరదలు, బాధలు మాత్రం మాన్వ
కృత్కపరాధమే. చెరవులనీన జనవాస్థలు చ్చస్త్ర, నీటిప్రవాహ మారగమంత్క ఇళ్ళళ నిరిమంచుకొని
... ద్యనికి జ్యయతషానిన వాడ్టం సబబు కాదు అని అనిపంచిన్...అధకవరిపాతము, ద్యని వలన్
కలిగే న్షీము గురించి జ్యయతషపరంగా పై విధంగా ఒక పదధతలో చూసే అవకాశము ఉన్నది.

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
80

అయిన మాన్వులు అధునికత పేరతో చ్చసుతన్న అభివృదిధ ఎంతవరక సబబు అని


ఆలోచించాలి. ప్రకృత వినశము కాకండ్ మన్ పూరవ ఋషులు అవలభించిన్ మారాగలను,
పదధతలను పాటిసేత మాన్వ మనుగడ్ మరియు రాబోవు తరాలక ఒక గొపప వరమే అవుతంది.
ఇపపటికైన మాన్వులు ప్రకృతకి దగగరగా జీవిసూత భూమిని మరియు సరవజీవుల సంరక్షణ
చ్చయుచు ప్రకృత సమతలయతను కాపాడుకోవలస్త్రన్ అవసరము ఎంతైన ఉంది.

వాయసకరతలక ఆహావన్ం

డిశంబర్, జన్వరి 2021 నెలలలో ప్రచురించడనికి వాయస్థలు అపేక్షితమ్.


ఆధ్యయతమక వాయస్థలు: పురాణగాధలు, ధ్యరిమక విషయాలు - క్రొతత ఆలోచన్లతో పాఠకలక
ఆచరణయోగయమగున్ట్టా విలువలతో కూడిన్ సూకతలు, నీతలతో వ్రాయబడిన్ వాయస్థలు .
తెలుగులో టైప్ప చ్చస్త్రన్ (అనుఫ్లంట్ కాకండ), Doc.x ఇంకా pdf ఫ్లరామట్ లలో )
వాయయస్థలు పంపండి. గౌతమీ, గూగుల్ తెలుగు ఫ్లంట్ వాడ్వచుి.

జ్యయతషవాయస్థలు: పాఠయ అంశలు కాకండ అందరికీ ఉపయోగపడే విషయాలను


గ్రహ్నంచి ఉద్యహరణ జాతకము(ల) తో బాట్ట, స్థంకేతక భాష నుపయోగించిన
అరామయ్యయవిధంగా వాయస్థలు పంపవలస్త్రందిగా అభయరిాసుతననము.
పైన్ చెపపన్ విధంగా 2-3 పేజీలు మించకండ టైప్ప చ్చస్త్రన్ వాయస్థలను పంప గోరాతము.

ప్రతీ నెల్య ఒక రోజు ముందు పత్రిక విడుదల అవుతంది కాబటిీ, 5 వ త్కర్తఖు లోగా ఆ
సంచికలోని ఇతరల వాయస్థలమీద మీ సపందన్ తెలియచ్చయవచుి .
వి.యన్. శస్త్రి, మానేజంగ్ ఎడిటర్, శ్రీ గాయత్రి

సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
-----శ్రీ గాయత్రి

You might also like