Professional Documents
Culture Documents
11 Novembar 2020 Sree Gayatri Monthly
11 Novembar 2020 Sree Gayatri Monthly
శ్రీ గాయత్రి
Sree Gayatri
శ్రీ గాయత్రి
ఆధ్యయతమక – జ్యయతష మాస పత్రిక
(తెలుగు – ఆంగా మాధయమం )
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
3
శ్రీ గాయత్రి
ఆధ్యయతమక - జ్యయతష మాస పత్రిక
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
4
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
5
సంపాదకీయం:
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
6
దీపావళి రోజున్ లక్ష్మీ దేవిని మహ్నళ్లు ఎంతో భకిత శ్రదదలతో పూజస్థతర. న్రకాసుర సంహారం
జరిగిన్ందుక ఆన్ంద సూచకంగా జరపుకనేదే ఈ పండుగ.
అనిన పండ్గల పరమారాం ఒకాటే. చీకటి నుంచి వలుగులోకి అంటే అజాాన్ం నుంచి జాాన్ం
వైపుకి మారడ్మే. అజాాన్ం అంటే కామయ కరమలు. వీటికి అంత లేదు. కెరటాల ప్రవాహం. ఒక
కోరిక తీరితే మరొక కోరిక. వంబడే కరమ, ద్యని ఫలితం ఇప్పుడు కాకపోతే మరో జన్మ. ముకిత
కావాలంటే కరమ నిషాామం కావాలి. అంటే కరమలో అకరమ, అకరమలో కరమ చూడ్టమే. ఇదే
జాాన్ం. అకరమ అంటే పరమాతమ సవరూపం. కరమ ఆచరిసుతన్నంతసేపూ ఆతమ సవరూప దృష్టీ
ఏమరకండ ఆచరిస్థతడు, కాబటిీ కరమలో అకరేమ అది. “యసయ సరేవ సమారంభాాః కామ
సంకలప వరిాత్కాః జాానగిన దగధ కరామణం త మాహాః పండితం బుధ్యాః” చ్చసే ప్రత పని లోనూ
కామమనే వాసన్ కూడ లేన్ప్పుడు, కామ వాసన్ లేకండ చ్చసే కరమలనీన శుషామైన్
సమిధలతో సమాన్ం. నిస్థురమైన్ సమిధలను అగిన కాలిిన్టేీ, నిషాామమైన్ కరమలను కూడ,
జాాన్మనే అగిన నిశేశషంగా కాలిి వసుతందని చెబుతన్నది గీత. అంటే జాాన్ంతో ఏ కరమ చ్చస్త్రన
ఫలదృష్టీ లేదు కాబటిీ అది కేవలం యాంత్రికంగా జురగుతూ పోతందనే భావం.
“శ్రద్యధవాన్ లభతే జాాన్ం” శ్రదధ ఉన్నవానికి జాాన్ం లభిసుతంది. “జాాన్మ్ లబాధా పరాం శంతాః
మచిరేనధ “గచఛత” అది లభిసేత చాలు, కల కాలమూ శంత న్నుభవిస్థతడు మాన్వుడు.
ఇంతటి మహతతరమైన్ ఆశయానికి దీపావలితో మొదలయ్యయ కార్తతక మాస ప్రాశసతయం సరవలక
శంతని చ్చకూరసుతందని ఆశిద్యదం. శుభం భూయాత్
మీ,
వి. యన్. శస్త్రి, మానేజంగ్ ఎడిటర్
Address:
SANATHANA DHARMA PARISHATH and SRE KRISHNA GAYATRI
MANDIRAM
Regd. Office: Flat No.04, Jasmine Towers, L & T – Serene County,
Near Telecom Nagar, Hyderabad, Telangana State, India Plin:500 032
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
7
తంగభద్రాన్దీ పుషారములు
......జయం వంకటాచలపత, M: 8106833554
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
8
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
9
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
10
"పీయూషారణవమధయగాం మణిమయదీవపాన్తరభ్రాజనీం,
షటిక్రాన్తరవరితనీం విజయద్యం షటఛత్రుసంహారిణీమ్ |
శ్రీచక్రాంతరరాజత్కం శశియుత్కం పద్యమసనే సంస్త్రాత్కం,
వనేద శరదమాతరం శృతనుత్కం సరావరాసంపూరణీమ్ ||
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
11
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
12
గదుత్రయుం: శ్రణాగతి గదుుం, శ్రీరుంగ గదుుం, వైకుుంఠ గదుుం. ఈ మూడు రామానజుల వారి
విరచితము. విభీషణుడు రావణుడితో విభేదించి రాముడి దగురకు వస్తాడు. రాముడి శ్రణు
కోరుతాడు. ఒక్క హనముంతుడు తపప మిగతా వారవేరూ విభీషణుడికి ఆశ్రయుం ఇవేడానికి
ఒప్పుకోరు. అప్పుడు రాముడు అుంటాడు:
సక్ృదేవ ప్రపన్నాయ తవాస్వాతి చ యాచతేI
అభయుం సరేభూతేభోయ దద్మమేుతదేరతుం మమII
ఆనయైనుం హరిశ్రేషఠ దతామస్తుభయుం మయాI
విభీషణో వా సుగ్రీవ యది వా రావణః సేయమ్II (శ్రీమద్రామాయణము-యుదధకాుండము--
18వ సరు)
రాముడు: రామా "నేన నీ వాడన" అని పలుకుచు ఎవరైనన ప్రపతిాతో ననా
శ్రణుగోరినచో వారికి (సరే ప్రాణులకున) అభయమిస్తాన. (వారిని రక్షిస్తాన). ఇది న్న
వ్రతము. వానరోతామా! సుగ్రీవా! విభీషణునకు నేన అభయమిసుాన్నాన. వెుంటనే అతనిని
తోడొకని రముా. అతడే కాదు, సేయముగా రావణుడే వచిి శ్రణు అుంటే వానికిని నేన అభయ
మిచెిదన. ఈ శ్రణాగతి ఘటుుం జరిగిుంది ఈ క్షేత్రుం లోనే. అుందుకే శ్రణాగతి క్షేత్రుం అుంటారు.
రాముడు సముద్రుడికి కూడా శ్రణాగతి ప్రస్తదిస్తాడు.
రాముడు లుంక్ మీదికి దుండెతేాముుందు ఆది జగన్నాథస్తేమి కి పూజలు చేస్తాడు. స్తేమి
రాముడికి ఒక్ ధనసుు బహూక్రిస్తారు. దీనినే రాముడు రావణునితో యుదధుం ఆఖరులో
ఉపయోగిస్తాడు. రాముడు యుదధుం న్ందు జయిుంచి అయోధుకు తిరిగి వచేిటప్పుడు ఇక్కడ
కొుంచెుం సేపు ఆగి, స్వతాదేవికి జరిగిన విషయాలు విశదీకరిస్థతడు.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
13
ఈ ఆలయుం పదాన్నభ స్తేమి ఆలయుం క్న్నా పూరేమే ఉనాది. అుందుచేత ఈ క్షేత్రానిా ఆది
అనుంతపురుం అని పిలుస్తారు. ఆదికేశ్వ పెరుమాళ్, మరక్తవలిల. పెరుమాళ్ళా శ్యన భుంగిమ
లో ఉుంటారు. ఆదికేశ్వస్తేమి అుంటే అతుుంత సనిాహితుడైన సేాహితుడు అని అరథుం.
తిరువనుంతపురుంలో లాగ ఇక్కడ స్తేమిని మూడు ద్మేరాలలో సేవిుంచాలి.
తిరువనుంతపురుంలో శివలిుంగుం స్తేమివారి శిరసుు దగుర ఉుంట్టుంది. ఇక్కడ పాద్మల దగుర
ఉుంట్టుంది. ఇక్కడ స్తేమివారి న్నభిలో క్మలుం ఉుండదు. బ్రహా ఉుండడు. తిరువనుంతపురుం
అనుంత పదాన్నభస్తేమి ఈ సనిాధిలో ఉనా ఆదికేశ్వస్తేమి వైపు చూస్తా శ్యనిుంచి దరశనుం
ఇసుాన్నాడు.
సథలపురాణుం: కేసన్, కేశి అన ఇరువురు రాక్షసులు బ్రహా చేసుానా యజ్ఞానికి ఆటుంకాలు
క్లుగచేస్తా ఉుంటారు. దేవతలన ఇబబుంది పెడుతుుంటారు. బ్రహా, దేవతలు విషుణవు సహాయుం
కోరతారు. విషుణవు కేసన్ న హతుం చేస్వ, కేశిని భూ స్తథపితుం చేస్వ వాడిపై పడుకుుంటాడు. కేశి
భారు గుంగన, తామ్రపరిణ నదులన ప్రారిథుంచి, వరదలు తెపిపసుాుంది. ఆ వరదలు చూస్వ భూదేవి
ఒక్ పెదద బుండన ఆ ప్రవాహానికి అడుుగా వేసుాుంది. తమ తప్పు తెలుసుకునా ఆ రుండు నదులు
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
14
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
15
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
16
కీ.శే .శ్రీ చిలార కృషణమూరిత, శ్రీ లక్ష్మీ న్ృస్త్రంహ వాాటుప్పప గ్రూప్ప నుంచి
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
17
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
18
వేదములు - శ్రీవిదు
వేదము మొతాము న్నలుగ్గ భాగాలుగ ఉుంట్టుంది. 1. సుంహిత 2. బ్రాహాణము 3. అరణుక్ము
4. ఉపనిషతుా. ఋగ్వేదుంలో దేవతల స్తాత్రాలు వుుంటాయి. వాట్టనే స్తకాాలు అని కూడా
అుంటారు. పరమేశ్ేరి గ్గఱుంచి కొనిా స్తకాాలు ఋగ్వేదుంలో ఉన్నాయి. అవే శ్రీస్తక్ాము,
దురాుస్తక్ాము, నీళ్ళస్తకుాము, భూస్తక్ాము మొదలైనవి. మొతాుంగా న్నలుగ్గ వేద్మలకు క్లిపి
1180 ఉపనిషతుాలు వున్నాయి. ఉపనిషతుాలలో పరావిదు, ఉపాసన, ముంత్ర, తుంత్ర, యుంత్రాల
గ్గఱుంచి తెలియజేస్వన ఎనిమిది వుననయి. వాట్ట గ్గఱుంచి పైన తెలియజేయబడిుంది.
బహేృచోపనిషతుా: ఇది ఋగ్వేదములోనిది. సృష్టుకి ముుందు కాలుంలో ఆ దేవి ఒక్తేా ఉుండేది.
ఆమెయే ఈ బ్రహాాుండానిా సృష్టుుంచిుంది. ఆమయే కామక్ళ్, శ్ృుంగారక్ళ్, ఆమెనుంచ్చ బ్రహా,
విషుణవు, రుద్రుడు, మరుదుణాలు, గుంధరుేలు, అపురసలు, కినెారలు, కిుంపురుషులు, స్వదుధలు,
స్తధ్యులు, భోగుము, భోగము అనీా ఆవిరభవిుంచాయి. సక్ల ప్రాణికోట్ట ఆవిరభవిుంచిుంది. ఆవిడే
పరాశ్కిా, ఆవిడే శాుంభవీ విదు, హాది విదు, కాది విదు.
ప్రజ్ఞానుం బ్రహా అని, అహుం బ్రహామస్వా అని, తతావమస్వ అని, అయమాతాా బ్రహా అని, స్తహమస్వా
అని పిలువబడే ఆమెయే మహాషోడశి, శ్రీవిదు, పుంచదశాక్షరి, మహాత్రిపుర సుుందరి,
బాలాుంబిక్, బగళ్, మాతుంగి, సేయుంవర క్ళ్ళుణి, భువనేశ్ేరి, చాముుండ, వారాహి,
తిరసకరిణి, శుక్శాుమల, లఘుశాుమల, అశాేరూఢ, ప్రతుుంగిర, ధూమావతి, స్తవిత్రి,
గాయత్రి, సరసేతి, బ్రహామనుందక్ళ్ అనబడుచునావి.
త్రిపురోపనిషతుా: ఇది ఋగ్వేదుంలోనిది. ఈ ఉపనిషతుాలో పుంచదశి మహాముంత్రుం
వివరిుంపబడిుంది.
సౌభాగులక్ష్మీ ఉపనిషతుా: ఇది ఋగ్వేదుంలోనిది. ఇుందులో శ్రీస్తక్ాుంలో ఉుండే పదహారు
ముంత్రాలకు ఋష్ట, చుందసుు, ఆ ముంత్రముల అనషాానము, ద్మని వలన ఫలితము చెపపబడినది.
త్రిపురతాపినీ ఉపనిషతుా: ఇది అధరేణ వేద్మనికి సుంబుంధిుంచినది. ఇది మొతాుం ఐదు
అధ్యుయాలుగా ఉుంట్టుంది. ఈ ఐదు అధ్యుయాలలో గాయత్రీముంత్రము, పుంచమహాదశీ
మహాముంత్రము, త్రిపురా విదు, త్రిపురేశీవిదు, త్రిపురమాలినీ విదు, త్రిపురాుంబా విదు మొదలైన
ఎనిమిది విదుల గ్గఱుంచి, శ్రీచక్రానిా గ్గఱుంచి, దశ్ ముద్రలైన సరేసుంక్షోభిణీ, సరాేక్రిిణీ,
సరేవశ్ుంక్రి, సరోేన్నాదిని, సరేమహాుంకుశ్, సరేఖేచరీ, సరేబీజ, సరేయోని, సరేత్రిఖుండ
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
19
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
20
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
21
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
22
తపశశకిత
శ్రీహరి:98484 07603 (ఫేస్ బుక్ సేకరణ)
మనిష్ట సవప్రయతనంతో అనుకన్నవి స్థధంచగలడు. అయిన కొనిన పనులు అస్థధయంగానే
ఉండిపోత్కయి. అనితర స్థధయమైన్వి సైతం కారయరూపం ద్యల్యిలంటే తపసుును ఒక మారగంగా
చెబుత్కర పెదదలు. తపసుుచ్చస్త్ర సృష్టీంచ్చ శకితని బ్రహమ పంద్యడ్ని ఉపనిషతతలు చెబుత్కయి.
న్రనరాయణులు సైతం తపసుు ఆచరించారట. పరమశివుణిణ పతగా పందేందుక గౌర్తదేవి,
గంగను భువికి తెచ్చిందుక భగీరథుడు, పాశుపత దివాయస్థినిన పందేందుక అరానుడు,
మృతయవును జయించాలని మారాండేయుడు తపసుుచ్చస్త్ర స్థధంచారని మన్ పురాణాలు
చెబుత్కయి.
రామనమం రామపాదం రామకారాయలనే తపసుుగా చ్చసుకని, ఒక వాన్రడు సముద్రానేన
లంఘంచగలిగాడు. స్టత్కనేవషణలో సఫలమై రావణవధక నంది పలికాడు. రద్రావత్కరడిగా
కీరిత గడించాడు. హనుమ అనే ఈ వాన్ర వీరడి సుందర లీలల వరణనే రామాయణ
మహాకావయంలో సుందరకాండ్గా ప్రతేయకత సంతరించుకంది. పఠంచిన్ ఉతతర క్షణం భకతలను
అనుగ్రహ్నంచ్చ పారాయణ గ్రంథమైంది. మహ్నషాసుర, భస్థమసుర, హ్నరణయకశిపులవంటి
ఎందరో రాక్షసుల్ల ఘోర తపసుుతోనే శకతలను, వరాలను పందగలిగార.
తపసుు అంటే అనుకన్నది స్థధంచ్చవరక మన్సు చ్చసే ఎడ్తెగని ప్రయతనం. మన్సు స్థమాన్య
స్త్రాతలో చంచల సవభావంతో అనేక విషయాలోా సంచరిసూతనే ఉంట్టంది. అదే మన్సుక ఒకే
విషయానిన గ్రహ్నంచి, మిగిలిన్వనీన విసమరించ్చ ఉన్నత లక్షణమూ ఉంది. మన్సును స్థమాన్య
స్త్రాత నుంచి ఉన్నత స్త్రాతకి తీసుకవళ్ళడ్మే తపసుుగా పెదదలు చెబుత్కర. ఒక వసుతవుపై
మన్సును నిలకడ్గా కాసేపు ఉంచగలిగితే అది ధ్యరణ అవుతంది. మరింత సమయం
మన్సును నిలువరించగలిగితే అది ధ్యయన్మవుతంది. మన్సు అనే వింటి నరిని తపసుు అనే
విలుాలో బాగా ల్యగి కటాీలి. అప్పుడే బుదిధ జాగృతమై లక్ష్యయనిన ఛేదిసుతంది.
మన్సును నియంత్రించడ్మన్నది చాల్య పెదద సమసయ. మహాభారతంలోని శంతపరవం
మన్సును, ఇంద్రియాలను త్కద్యతమయంచ్చస్త్ర బాహయం నుంచి అంతరంగానికి తీసుకపోయ్యదే
తపసుుగా చెపపంది. మన్ననిగ్రహం ఒకారోజు కృష్టతో పందేది కాదు. నిరంతర అభాయసం
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
23
శుభాభిన్ందన్లు
కరోన మహమామరి ప్రపంచ దేశలను పటిీపీడించి కదుపుతన్న సమయములో -అనేక వైదిక
సంఘములు - పీఠములు ఆశ్రమములు వారి వారి శకాతయనుస్థరము భగవతేపేరణ తో - గాయత్రీ
మహామంత్ర జపము , పంచాక్షర్త , అషాీక్షర్త , ద్యవదశక్షర్త, మహామృతయంజయ, ధన్వన్తరి, లలిత్క
సహస్రనమ , విషుణ సహస్రనమ మాల్యమంత్ర, రామరక్ష్యసోతత్ర ములు - ఇత్కయది అనేక లోకరక్షణ
కారయక్రమములతో సమాజసేవ చ్చస్త్రన్ , చ్చయుచున్న సమసత సతపరషులక ( స్టి పురష భేదము లేక
అందరూ ) ఈ పత్రికద్యవరా శుభాభిన్ందన్లు తెలుపుతననము. ముఖ్యముగా "జయభారత " వావటాుప్ప
గ్రూపులలో సవచిందంగా పాల్గగని లోకకళ్యయణారాము వారివారి ప్రీతన్నుసరించి జపములు చ్చస్త్రన్
సద్యచార సంపనునలైన్ విశల హృదయులక ప్రతేయకంగా శుభాభిన్ందన్లు తెలుపుతననము.
శ్రీ గాయత్రి
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
24
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
25
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
26
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
27
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
29
హ్నమాలయం-మహ్నమాలయం (11)
మారేమండ్ రాఘవంద్ర రావు (మొ):80991026636
బ్రహమ కపాలం
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
30
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
31
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
32
మంత్రపుషపం - విశిషీత
స్థధ్యరణంగా పుషపం అనేద్యనిని పూజలో ఉపయోగించిన్ప్పుడు ఈశవరడు మన్క చెవులు
ఇచిిన్ందుక ఆయన్క మన్ం చెపేప కృతజాతక స్థధన్ంగా వాడ్త్కం. కనున ఇచాిడు కాబటిీ
కృతజాతగా దీపం పెడ్త్కం. నలుక ఇచిి రచి చూసే శకిత ఇచాిడు కాబటిీ నైవదయం పెడ్త్కం.
సపరశ ఇచాిడు కాబటిీ చందననిన అనులేపన్ం చ్చస్థతం. పంచ్చంద్రియములు ఒకొాకా ద్యనికి
ఒకొాకా శకిత ఉంట్టంది. వాసన్ చూసే అధకారం ఇచాిడు ముకాతో. ధూపం వస్థతం. చెవులు
ఇచాిడు. ఎన్నన ఉపకారాలు పందుతననవు. అందుకని పువువలతో పూజ చ్చసుతననవు.
విన్డనికి పువువక సంబంధం ఏమిటి అంటే తమెమదల యొకా ధవనులనీన పువువల కోసం.
పువువ దగగరికి వళిళ తేనె త్రాగేటప్పుడు ధవనులనీన ఆగిపోత్కయి. కాబటిీ ధవనులు చెవుల ద్యవరా
వింట్టననం కాబటిీ ద్యనికి కృతజాతగా పువువలు వాడ్త్కం. అంతేకాదు పువువ జాాన్మున్క
గురత. జాాన్ం కలిగితే వికసన్ం కలుగుతంది. బుదిధ వికస్త్రసుతంది జాాన్ము చ్చత.
అందుకే పూజ చ్చసేటప్పుడు చిటీచివర చ్చతలో పువువలు పట్టీకని లేచి నిలబడ్త్కం. పూజ
చ్చసేటప్పుడు కూరింటాం. అసలు రహసయం తెలుసుకనేటప్పుడు లేచి నిలబడ్త్కం. అప్పుడు
చ్చతలో పట్టీకన్న పువువలను మంత్రపుషపం అంటార.
అంటే మంత్రం అనే పుషపం ద్యవరా అందుతన్న జాాననిన లోపలికి తీసుకో. లోపలికి
పుచుికననను అనుభవంలోకి వచ్చిటట్టా చ్చయమని అడ్గడనికి పువువ ఈశవరడి పాదం మీద
పెట్టీ. అది మంత్రపుషపం.
మంత్రపుషపంలో ప్రారంభం చ్చసూతనే ఒక మాట చెపాతం – ‘ నన్యాః పంథాయనయ విదయతే’ –
ఈశవరడిని తెలుసుకోవడనికి ఇంకొక మారగం లేదు. నీ ఎదురగుండ పెటిీ నువువ
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
33
ఇపపటివరకూ ఎవరిని పూజ చ్చశవ్య అసలు వాడు ఎకాడ్ ఉంటాడో నువువ తెలుసుకంటే అది
ఒకాటే వాడిని తెలుసుకొనే మారగం.
ఎకాడ్ ఉననడు అంటే ‘హృదయం చాపయధోముఖ్ం’ – యోగవిదయను కలిగిన్ వాడు
తెలుసుకంటాడు. వంగిన్ త్కమర మొగగ ఎల్య ఉంట్టందో అల్య ఉంట్టంది. అది ‘నభాయ
ముపరితషీత’ – చిటికెన్ వ్రేలు బొడుులో పెట్టీకని బొటన్వ్రేలు పైకి పెడితే బొటన్వ్రేలు ఎకాడ్
తగులుతందో ఆ వంగిన్ మొగగ అకాడికి వసుతంది. ద్యని చివర ఒక చిన్న బిందువు ఉంట్టంది.
‘నీవార పీత్కభా సవసతయణూపమా’ ‘తసయ మధ్యయ – మధయలో ఒక చిన్న ప్రకాశం వలిగిపోతూ
ఉంట్టంది. ఆ కాంత, ఆ వలుగు ‘ఊరధా మూల మధశశయీ’ – ద్యనికాంత పైకి కొడుతోంది,
క్రిందకి కొడుతోంది, ప్రకాక కొడుతోంది. ఆ కాంత ఏదో అది జీవుడు.
‘స బ్రహమాః స శివాః స హరిాః సేంద్రాః సోక్షరాః పరమాః సవరాట్’ – ఏ పేర పెటిీ పలు అభయంతరం
లేదు. కానీ ఆ వలుగు ఉన్నదే అది పరమాతమ. అది ఎకాడ్ ఉంది? – అంతరమఖ్ సమారాధ్యయ
బహ్నరమఖ్ సుదురాభా’. కాబటిీ నిజంగా ఈశవరడిని చూడలంటే కళ్ళళ తెరిసేత కన్బడ్డ్ం కాదు.
కళ్ళళ మూతలుపడి అంతరమఖ్తవంతో లోపలికి ధ్యయన్ంలో ప్రయాణం చ్చసేత వలుగులక వలుగైన్
వలుగు కన్బడుతంది. వాడు ఈశవరడు.
వాడు సమసత ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వలుగుతననడు. కాబటేీ ఆ తొడుగుక ఆకలి
వసోతంది, నిద్రవసోతంది. అది లేనినడు ఆ తొడుగు శవం. అది ఉన్ననడు ఆ తొడుగు శివం.
ఆకలి ద్యనివలానే వసోతంది, ఆకలి తీరింది అని ద్యనివలేా తెలుసుకంటోంది. జాాని ఎల్య
చూస్థతడ్ంటే తన్లో ఉన్నవాడిని చూసూత ఉంటాడు తపప ఆయన్క నమరూపాలు కాదు.
లోపల ఉన్నది అనినంటిలో నేనే. తెలిసో తెలియకో ఎకాడ్ ఉననడు అని శస్థిలు చెపాపయో
అకాడే చూపస్థతడు ‘నేను’ అని.
అంటే ఎవర ఆ నేను? – భగవంతడు. ఆ ‘నేను’ అకాడ ఉంది. ‘నేను’ ‘నువువ’ – ఈ ‘నేను’కి,
‘నువువ’కి మధయ స్థవరాం అంత్క వసుతంది. ‘నువువ’ పాడైపోయిన పరేాదు, ‘నేను’బాగుండలి.
కానీ ఇందులో ‘నేను’ అందులో ‘నేను’ ఒకాటే – జాాన్ం. ఇక తరతమ భేద్యలు లేవు, అంతటా
ఉన్నది పరబ్రహమమే.
అప్పుడు బ్రహమ సతయం, జగనిమథయ. ఉన్నది ఒకాటే అది ఎరకలోకి వచిింది. అదివతీయం –
ర్కండ్వది లేదు. అదెతవతం – ర్కండు కానిది. ఒకాటే. ఒకాటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
34
Announcement
A Spiritual and Astrological E-Magazine by name “SREE GAYATRI” was first
released on 1st July 2018 and being sent, successfully, as an attachment in pdf
format (Windows version) to everyone who registered their mail IDs with us. We
are also sending the Mobile version to all those joined in “SREE GYATRI”
WhatsApp group apart sharing in 40 other groups. It is a Spiritual and
Astrological Monthly Free Online Magazine. For the time being, all the Spiritual
Articles are in Telugu and Astrological Articles in either Telugu or English.
Anyone desirous of receiving either the Windows version or Mobile version of
“SREE GAYATRI” Monthly Magazine can register by sending their mail IDs
and WhatsApp No. through e-mail addressed either to sdparishath@gmail.com
or WhatsApp No.9866242585.
Please go through the magazine entirely and offer your comments, views,
suggestions, advice etc. You may enroll others also for free Online Spiritual and
Astrological Magazine “Sree Gayatri”. Please stay with us and assist/cooperate
for the action of widely spreading and promoting Sanathana Dharma principles.
For any clarifications, please contact OUTSIDE THE GROUP.
V.N.Sastry, Managing Editor – “SREE GAYATRI” (M); 9866 24 2585
Mail:sdparishath@gmail.com
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
35
పంచ ప్రయాగలు
ముందుగా శ్రీగాయత్రి పాఠక మహాశయులక న్మసుుమాంజలులు. మన్ జీవన్యాత్రలో
ఆధ్యయతమకపరంగా మన్ పవిత్ర భారతదేశంలోని ఎన్నన దరశనీయమైన్ అతయంత విశేషమైన్
ప్రదేశలు ఉన్నవన్న విషయం మన్ందరికీ అవగతమే.
శ్రీగాయత్రి రచయితలు గతంలో ఎన్నన విశిషీ దేవాలయాలు, క్షేత్రాలు, న్దులను మన్
పాఠకలక దరిశంపజేశర, తద్యవరా మన్లన్ందరినీ తరింపజేశర. వారందరికీ
ధన్యవాద్యలు.
ఈ మాసం అతయంత విశేషమైన్ ఐదు పవిత్ర న్దీ సంగమ ప్రదేశలను మన్మందరం
అంతరమఖ్ంగా దరశన్ం చ్చసుకని తరిద్యదం.
ప్రయాగ అంటే ఏంటీ ? పంచ ప్రయాగల విశిషీత ఏంటీ ?_
ప్రయాగ అంటే సంగమం. న్దులు సంగ మించ్చ పవిత్ర సాలం. అంటే న్దులు లేక నీటి ప్రవాహాలు,
ఒకద్యనితో మరొకటి కలిస్త్రపోయ్య ప్రదేశం అని అరాం.
కేద్యర్ నథ్, బదర్త నథ్ వళ్లా మారగంలో పంచప్రయాగలు అని చెపపబడే అయిదు పవిత్ర
ప్రదేశలు ఉననయి. అవి
1) విషుణ ప్రయాగ,
2) న్ంద ప్రయాగ,
3) కరణ ప్రయాగ,
4) రద్ర ప్రయాగ,
5) దేవ ప్రయాగ.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
36
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
37
దూరంలో కరణ ప్రయాగ ఉన్నది. ఇకాడ్ నుండి తూరపగా సుమార 100 కి.మీ, దూరంలో ఉన్న
ఒక మంచు లోయలో నుండి 'పడ్రగంగ' అనే న్ది ప్రవహ్నసూత వచిి, ఆ అలకన్ంద న్దిలో
కలుసుతంది. ఈ ర్కండు న్దుల సంగమం వదద మహాభారత కథలోని కరణడు సూరయభగవానుని
గూరిి గొపప తపసుు చ్చస్త్ర, ఆయన్ నుండి కవచకండ్ల్యలు పంద్యడ్ని సాలపురాణం. ఆ
కారణంగా ఈ సంగమానికి కరణ
ప్రయాగ అనే పేర వచిింది
అంటార. ఇచిటనే ఉమాదేవి అనే
చకాని ఆలయం ఉన్నది. భకతలు
ఈ ఆలయానిన దరిశస్థతర.
రద్ర ప్రయాగ:
కరణ ప్రయాగ నుండి సుమార 31
కి.మీ., నైఋత దిశగా, అంటే
బదర్తనథ్ నుండి 159 కి.మీ.,
దూరంలో రద్ర ప్రయాగ ఉన్నది.
హరిద్యవర్ - ఋష్టకేష్ ల నుండి వచిిన్ మారగం రద్రప్రయాగ దగగర ర్కండుగా చీలి, ఒక మారగం
కేద్యర్ నథ్ వైపుక, మరొకటి బదర్తనథ్ వైపుక స్థగిపోత్కయి. కేద్యర్ నథ్ వదద ఉన్న
కొండ్లలో జనిమంచిన్ మంద్యకిని న్ది, దక్షిణంగా ప్రవహ్నసూత వచిి ఈ రద్రప్రయాగ దగగర
అలకన్ంద న్దిలో కలుసుతంది. రద్రప్రయాగ తరావత మంద్యకిని న్ది ఉనికి ఉండ్దు అనే
చ్చపాపలి. కేవలం మంద్యకిని న్దితో కలిస్త్రన్ అలకన్ంద మాత్రమే ముందుక స్థగిపోతంది.
ఈ రద్ర ప్రయాగలో నరద మహరిి కొంతకాలం తపసుు చ్చశడ్ని సాలపురాణం చెబుతంది.
ఈ ఊరిలో చాల్య పురాతన్ కాలం నటి జగద్యంబ దేవి అనే అమమవారి ఆలయమూ, రద్రనథ్
అనే శివాలయం ఉననయి. ఈ స్థవమి పేరన్ ఈ ఊర రద్రప్రయాగ అని ప్రస్త్రదిధ చెందింది.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
38
దేవ ప్రయాగ తరావత ఉండే ప్రవాహం గంగాన్ది అనే పేరతో పలవబడుతంది. అట్ట భాగీరథి,
ఇట్ట అలకన్ంద న్దులు ఈ ర్కండు తమ ఉనికిని ఈ దేవ ప్రయాగతో కోలోపత్కయి. దేవ ప్రయాగ
ఊర కొండ్ ఏటవాలులో, వరసలుగా మెట్టా మెట్టాగా ఉంట్టంది.
పురాణాల ప్రకారం, శ్రీరాముడు మరియు అతని తండ్రియైన్ దశరథ మహారాజు ఇకాడే తపసుు
చ్చశర.పాండ్వులు కూడ ఈ క్షేత్రానిన దరిశంచి
ఈ న్దిలో స్థనన్ం చ్చస్త్ర స్థవమివారిని
దరిశంచారని ప్రతీత. ఇచిట స్టత్కరాముల
ఆలయం ఉంది. భకతలు స్థవమిని"రఘునథ్ జీ"
గా కొలుస్థతర. ఈ ఆలయానికి వన్కవైపున్
హనుమాన్ ఆలయం కూడ ఉన్నది. ప్రధ్యన్
దేవాలయంలోని "నీలమేఘ పెరమాళ్" ఆనడు
భరద్యవజ మహరిికి ప్రతయక్షమైన్ట్టా,
స్థవమిని పెరియాళ్యవర్, తరమంగై ఆళ్యవర్ కీరితంచిన్ట్టా సాలపురాణం ద్యవరా తెలుసుతంది.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
39
మహాతమల పరిచయం
సదుగర శ్రీ నరాయణ స్థవమి వార (అబూార)
రాజయలక్ష్మి శ్రీనివాస్ బొడుుపలిా, . (మొ): 93256 09857
సదుగర శ్రీ నరాయణ స్థవమి వార 1907 సంవతురంలో గుంటూర జల్యా అబూార గ్రామంలో
జనిమంచార. తలిాదండ్రులు కొమూమర గుణకయయ, మాణికయమమ. చిన్నతన్ంలోనే భాగవత,
రామాయణ గ్రంథాలలోని స్థరానిన గ్రహ్నంచార. వీరికి చిన్న వయసులోనే ధ్యయన్ంలో పారవతీ
పరమేశవరలు ప్రతయక్షమై త్కరకమంత్రం ఉపదేశించార. జీవిత్కంతం జపంచమని చివరిలో
అరాడైన్ ఒక భకతనికి ఉపదేశించమని చెపాపర. మళీళ పరమేశవరడు, వీరికి 15వ ఏట ఒక
యోగి రూపంలో దరశన్ం ఇచిి అషాీక్షర్త మంత్రం,
యోగాసనలు, పంచముద్రలు ఉపదేశించార. కలవృతతక
అయిన్ సననయి వాదయం నేరికని, పరమేశవరని
నదోపాసన్తో స్థధన్ చ్చశర. పతంజలి యోగ
సూత్రాలు చదివి అరాం చ్చసుకని యోగస్థధన్ చ్చసేవార.
తన్ సేనహ్నతడి తలిాదండ్రులనే గురవుగా భావించి వారి
దగగర వదరహస్థయలు, మంత్రాలు నేరికననర. వైకంఠ
పరవతం పై కఠన్ంగా తపసుు చ్చశర. వీరికి మారాండేయ
స్థవమి, ఆదిశేషుని దరశన్ం అయింది. వైకంఠపురం లో వలస్త్రన్ శ్రీదేవి, భూదేవి సమేత
వంకటేశవరని సనినధలో తపసుు చ్చసుకంటూ, ఎన్నన మహ్నమలు చూపార. 'గురదతత
బ్రహమరిి ' గా పలవబడుర. కపలగిరి లోని గురవు పరమహంస యోగాన్ంద న్రస్త్రంహ
మహరిి వీరికి సుదరశన్ మంత్రోపదేశం చ్చశర. ఆ మంత్రానిన అహోరాత్రులు జపంచి స్త్రదిధంప
చ్చసుకననర. వీరికి గురవు యోగాన్ంద న్రస్త్రంహ మహరిి చ్చస్త్రన్ ప్రబోధం, "పరమహంస
ప్రదీపక" అనే ఆధ్యయతమక గ్రంథంగా వలువడింది. గురవు ఆజా మేరక తరవాత కపలగిరి
పీఠానికి, పీఠాధపతలు అయాయర. 1989లో నరాయణ స్థనినధయం చ్చరార. అబూారలో వీరి
సమాధ సాలం వుంది.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
40
విదురనీతి
(విదుర ధృతరాషర సుంవాదము-1)
సతున్నరాయణ మూరిా గరిమెళ్ల: 93463 34136
మహాభారతుంలో ఆదుుంతుం ధరాుం బోధిుంచబడిుంది. మహాభారత ఇతిహాసుంలో ఎనోా ఎనెానోా
ధరా స్తక్ష్మాలు చెపపబడాుయి. క్థా సుందరాభనిా బట్టు నీతి కి సుంబుంధిుంచిన అుంశాలు
వివరిుంచబడాుయి.
ఈ సుందరభుంలో, భారతుంలో విదురుని పాత్ర ప్రాముఖుత సుంతరిుంచుకొుంది. విదురుడు
ధరాానికి ప్రతీక్. ధరాదేవతే విదురుని రూపుంలో భూమిపై అవతరిుంచిుంది. దురాేసుడొసగిన
శాప కారణముగా ధరా దేవత వాుసుని అనగ్రహము వలన అుంబిక్ యొక్క ద్మస్వకి పుత్రుడై
విదురుడిగా జనా నెతిాుంది, మహాభారత యుద్మధనికి ముుందు ధృతరాషురనికి కావిుంచిన బోధ,
దృతరాషర గాుంధ్యరులు వానప్రస్తథనికి తరలి వెళ్లలముుందు విదురుడు వారికి వారి హితమున
గూరిి చేస్వన ఉపదేశ్ము ఎుంతో విలువలతో కూడుకొనాది. రాయబార సమయములో
దురోుధనడు విదురుని పాుండవ పక్షపాతి అని నిుందిుంచినన, విదురుడు హస్వాన్నపురుం విడిచి
వెళిలపోయాడే తపప ధరాుం పలక్టుం మానల్వదు.
మహాభారతుంలో ధరా స్తక్ష్మాలన తగిన సమయుంలో తగిన విజుానిచేత పలికిుంచారు
వాయసమహరిి. అదీ ఈ ఇతిహాసుంలోని గొపపతనుం. కావిుంచిన ధరాబోధ, చేస్వన ఉపదేశాలు
సరైన ప్రతిఫలానిా ఇచాియా అుంటే అది వేరే విషయుం. కానీ చేస్వన బోధలు తరువాతి
తరాలలోని మానవాళికి మారుదరశకాలయాుయి. అుందుకే విదురనీతి ప్రస్వదిధ కెకికుంది.
మాయాజూదుంలో ఓడిన పాుండవులు షరతుల ప్రకారము అరణు అజ్ఞాత వాస్తలన
ముగిుంచుకొన్నారు. తమకు న్నుయుంగా రావలస్వన రాజుము లోని భాగము కొరకై
కౌరవులతో సుంధిప్రయతాానికి సమాలోచనలు జరిపారు. పాుండవులు యుదధసన్నాహాలు
చేసుాన్నారనా వారా చారుల వలన వినా ధృతరాషురడు సుంజయుని పిలిచి ఉపపాలవుుంలో ఉనా
పాుండవులవదదకు వెళిల, నియముం ప్రకారుం అరణు అజ్ఞాత వాసములన అధిగమిుంచినుందుకు
సుంతోష్టుంచానని, పాుండవుల వదదకు నేన పుంపానని చెపిప, ఆదరుంతో పలక్రిుంచి, చతురత
తో సుంభాష్టుంచి , యుదధప్రయతాము నుండి వారిని విరమిుంపజేయమని పుంపాడు. అచట
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
41
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
42
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
43
ఆతమజాాని - ఆతమజాాన్స్థధకడు
(వామదేవ మహరిి)
---భువనేశవరి మారేపలిా: 95502 41921
తలిా కడుపులో ఉండ్గానే పూరవ జన్మ పుణయం వలా ఆతమజాాన్ం పంద్యడు. సంస్థరం లో
ఇరకోాకండ, రోగాల్ల, మళీా మళీళ జన్మల్ల లేకండ, సరవజుాడు, అపూరవడు,
అదీవతీయుడై వలిగాడు వామదేవుడు. వామదేవుడు పెరిగి పెదదవాడై చాల్యమంది శిషుయలక
జాాననిన బోధసూత అపర శివుడిల్య శర్తరమంత్క విభూతతో ఉండేవాడు. జుట్టీ జడ్లు కటిీ
వుండేవాడు. ఆయన్ నిరాశ్రయుడు, నిరహంకారి.
ఈయన్ వస్త్రషుిని శిషుయడు, దశరథుని పురోహ్నతడు, ఇంద్రుని కొలువులో సభుయడు,
ఋగేవదంలోని నలుగు మండ్ల్యలను వ్రాశడు. ఆతమ నుపాస్త్రంచి అమృతతవమును
స్థధంచాడు. ఎందరికో ఆదరశ ప్రాయుడ్యాయడు. వామదేవుడు అపర శంకరనిల్య
తేజరిలుాచూ శిషుయనితో భూసంచారం చ్చయుచూ సుమేర దక్షిణ శృంగమగు కమార
శిఖ్రమున్క వచాిడు. సాంద సరోవరమందు స్థనన్మాచరించి కమారస్థవమిని దరిశంచి
సుతతంచాడు. స్థవమికి ప్రదక్షిణ చ్చస్త్ర స్థషాీంగ న్మస్థారము ల్గన్రాిడు. కమారస్థవమి
ప్రతయక్షమై వరమేదేని కోరకోమన్గా ప్రణవ్యపాసన విధ్యన్ము తెలియజేయమని
ప్రారిాంచాడు.
అంత సాందుడు వామదేవా శ్రదధగా విను పరమశివుడే ప్రణవారా సవరూపుడు. ఆయన్ వలన్నే
సరవమూ జనిమంచిన్ది. అతడు సవయంభువు. సరేవశవరడు ప్రణవారాము కూడ్ అతడే.
మునీశవరా నీకీ రహయసం తెలియజేశను. నినున ఎవరడిగిన్నూ వారికి తెలియజేస్త్ర
లోకకల్యయణమున్క సహకరించు అని మౌన్ం వహ్నంచగా వామదేవుడు సాందునికి
న్మసారించాడు. కమారస్థవమి అట నుండి తన్నగా కైల్యసపరవతమున్క
పయన్మయాయడు.
సాందుని అనుమతపై వామదేవుడు అతని వంట పారవతీ పరమేశవరలను దరిశంచ్చ తలంపుతో
త్కను కూడ్ బయలుదేరి కైల్యసపరవతం చ్చరకని శివపారవతలను దరిశంచి, న్మసారించి,
సుతతంచి చాల్యకాలం అచిటనే ఉండిపోయాడు. ఒకనటి విషయం శివపంచాక్షర్త మంత్రం
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
44
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
45
ఇంతలో హఠాతతగా అట్టగా కిరాత రాజు సైన్యంతో వచాిడు. అలస్త్ర పడి వున్న రాజును చూస్త్ర
అతని వంటిపై ఉన్న సొముమలను దోచుకోమని సైనికలక అజాాపంచాడు. వార వంటనే
రాజును సమీపంచార. ఇంతలో ఒక వింత జరిగింది. అది రాజు శర్తరం నుండి ఒక స్టి బయటక
వచిి కిరాత రాజు సేన్పై బడి వారందరిని పారద్రోలి మెరపువలె మరల న్ృగ మహారాజు
శర్తరంలో ప్రవశించింది. ఆ దృశయం కళ్యళరా చూస్త్రన్ మహారాజు ఆలసయం చ్చయక వంటనే
వామదేవ మహరిి ఆశ్రమమున్క పోయి జరిగిన్దంతయు ఆ మునికి విన్నవించి ఏమిటిదని
అడిగాడు. విన్న వామదేవుడు రాజుతో రాజా నీవు పూరవ జన్మమున్ ఒక శూద్రుడ్వు. అయిన
బ్రాహమణులను ఆరాధంచావు. వారి ప్రేరణతో బుదధవ్రతం ఆచరించావు. రాజువయాయవు. నీ
వాచరించిన్ పుణయవ్రత ఫలమే స్టి రూపం ద్యలిి నినున రక్షించింది అని తెలిప రాజును ఆశీరవదించి
పంపాడు.
శలుడ్ను రాజు ఉండేవాడు. అతడు అయోధయను పాలించ్చ వాడు. ఒకనడు రథముపై వటక
వళిళ అనేక మృగములను వటాడడు. ఒక మృగము తపపంచుకొని పారిపోయింది. పట్టీదలతో
ద్యనిని పటిీ నేలపడ్కొటాీలని వంట బడుడు. గుర్రములు అలస్త్రపోయిన్వి. మృగము
దొరకలేదు. అంత స్థరథి ప్రభూ రథం ముందుక కదలదు. గుర్రములు అలస్త్రపోయిన్వి.
వామాయశవములు తపప ఇక ఏ అశవములు ఈ మృగము వగమును ద్యటలేవు. అన్గా విని రాజు
వామాయశవములను గురించి తెలుపమన్గా అవి వామదేవ మహరిి గుర్రములని, అత
వగముగా పోగలవని తెలియజేశడు.
శలుడు వామదేవుని వదదక వళిళ గుర్రములను అరిాంచాడు. వట పూరిత కాగానే తరిగి
అశవములను ఇవవగలన్ని వాగాధన్ం చ్చస్త్ర వాటిని రథమున్క కటిీ వటక బయలుదేరాడు.
మృగమును వధంచాడు. శలుడు మాట తపాపడు. తరిగి గుర్రములను వామదేవున్క ఇవవలేదు.
తన్ వంట తీస్త్రకొని పోయాడు. ఆ విషయం తెలియగానే వామదేవుడు ఆత్రేయుడ్ను శిషుయని
పంప గుర్రములను తీస్త్రకొని రమమననడు. శలుని చ్చరి ఈ ఆత్రేయుడు గురవు గారి గుర్రములను
అడిగాడు శలుడు ఇవవన్ననడు. ఇవి దివజుల వదద ఉండ్దగగవి కావు. రాజుల దగగర ఉండ్దగగవి
పమమననడు. చ్చసేది లేక ఆత్రేయుడు జరిగిన్ విషయం గురవుక తెలిపాడు.
అంత గురవు కోపంచి సవయంగా త్కనే బయలుదేరి వళ్యళడు. అడిగాడు ల్యభం లేకపోయింది.
చ్చసేది లేక వామదేవుడు రాక్షసులను సృష్టీంచి శలుని పైకి పంపాడు. రకాసుల చ్చతలో శలుడు
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
46
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
47
నువువ నీ భారయతో సహా రోజూ భూలోకం వళిా మీ శవాలు అకాడే వుననయి. అవి తని బ్రతకండి.
ఏ రోజైతే శుకరాజు చెపపన్ వాసుదేవ సోతత్రం వింటారో, ఆ రోజు మీక పాపం న్శిసుతంది అని
చెపప, శుకరాజు తో అతని కొడుకిా వాసుదేవ సోతత్రం వినిపంచి, ద్యనిన సుబాహ భారయతో సహా
వినేటట్టాగా చ్చస్త్ర, వాళ్ళకి మంచి జరిగేల్య చ్చశడు. సుభాహడికి భారయక శ్రీమహావిషుణవు
దరశన్ం కలగడనికి కారకడ్యాయడు వామదేవుడు.
ఈ విధముగా వామదేవ మహరిి అనేకలను అనేక విధములుగా కరణించి వారికి
తరణోపాయ ముపదేశించాడు. అంతేకాదు వామదేవ మహరిి భకితయుకతలైన్ మహరిలకి
తరణోపాయాలు చెబుతూ లోక కళ్యయణం కోసమే జీవించిన్ ధనుయడు.
………..సేకరణ వాయసం
ప్రకటన్
ఉభయ రాష్ట్రాలలో రాబోయ్య నెలలోని ఆధ్యయతమక – జ్యయతష వారతలను ముందుగానే
ప్రచురిసుతంది, “శ్రీ గాయత్రి”. ఖ్చిితమైన్ వారతలు తెలిసేత మాక ఆధ్యరాలతో
తెలియచ్చయండి.
ఆధ్యయతమక విషయాలు: దేవాలయాలలోని విశేష కారయక్రమాలు, పీఠాథి పతల పరయటన్లు,
వద సభలు, ప్రవచన్ములు-ప్రసంగములు, పురోహ్నత సంఘాల వదికలు, భజన్లు-
సంగీత కారయక్రమాలు ఇంకా ఇట్టవంటివమయిన.
జ్యయతష విషయాలు: ఖ్గోళ్సంఘటన్లు, దేశగోచార విషయాలు, జ్యయతష సభలు-
సనమన్ములు, విశవవిద్యయలయాలు, జ్యయతష పరిశ్నధనసంసాలు చ్చపటేీ కోరులు
మొదలగున్వి.
మణికంఠ నెలభటా
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
48
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
49
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
50
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
51
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
52
క్రియా యోగంలో అయిదు మెట్టా ఉననయి. మొదటి క్రియాదీక్షతోనే చాల్య వరక స్థధన్
జరగుతంది. స్థధకని పురోగతని బటిీ తరవాత దీక్షలు ఇవవ బడుత్కయి. కొందరికి పరమ
గురవుల దరశన్ం కలుగుతంది. వారి ద్యవరానే తరవాత దీక్షలు
ఇవవబడ్వచుి.క్రియాయోగమన్నది,మనిష్ట రకతంలో ఉన్న కరాననిన హరింప చ్చస్త్ర,ప్రాణ
వాయువుతో నింపే ఒకానక మాన్స్త్రక-శర్తరక ప్రక్రియ.ఎలిజా, ఏసు, కబీర,మొదలైన్ వార
ఈ ప్రక్రియను ఉపయోగించి ఫలిత్కలను స్థధంచారని అంటార .భగవదీగతలో శ్రీ కృషణ
పరమాతమ ఈ క్రియాయోగానిన గురించి ర్కండు చోటా ప్రస్థత వించార.నలగవ అధ్యయయం,29 వ
శ్నాకమిల్య చెబుతంది–
అపానే జుహవత ప్రాణం ప్రాణే2పాన్ం తథాపరే !
ప్రాణాపాన్గతీ రద్యధా ప్రాణాయామ పరాయణాాః !!
అరాానిన వివరిస్థతను–యోగి, ఊపరితతతలు, గుండె చ్చసే పనిని నెమమదిచ్చస్త్ర ద్యని ద్యవరా
అదన్ంగా ప్రాణశకిత సరఫరా అయ్యటట్టా చ్చసుకొని, శర్తరంలో జీవకణ క్షయానిన అరికడ్త్కడు.
అంతే కాకండ అతను అపాననిన(విసరాక ప్రవాహం) అదుపు చ్చసుకొని శర్తరంలో
పెరగుదలక సంబంధంచిన్ మారపలను కూడ అరికడ్త్కడు. ఈ ప్రకారంగా యోగి తన్
శర్తరంలో అరగుదల, పెరగుదలలను నిలిపవస్త్ర, ప్రాణశకితని అదుపులో ఉంచుకంటాడు.
మరో ర్కండు శ్నాకాలలో ఇల్య ఉంది (అయిదవ అధ్యయయం,27 ,28 శ్నాకములలో). అరాం
మాత్రం వివరిస్థతను.
కనుబొమల మధయ బిందువు మీద చూపు నిలపడ్ం వల్యా,ముకాలోాను ఊపరితతతలోానూ (ఆడే)
ప్రాణ,అపాన్ వాయువుల సమ ప్రవాహాలను తటస్టాకరించటం వల్యా సరోవన్నత లక్ష్యయనిన
స్థధంచబూనిన్ ధ్యయన్యోగి బాహయ విషయాలనుంచి వన్కిా తగగగలుగుత్కడు.
మన్సుునూ, బుదిధనీ అదుపు చెయయగలుగుత్కడు. కోరికనూ,భయానీన,కోపానీన
పారద్రోలగలుగుత్కడు. శశవతంగా విముకతడౌత్కడు. నశరహ్నతమైన్ ఈ యోగానిన వన్కటి
ఒక అవత్కరంలో,ప్రాచీన్ జాాని అయిన్ వివసవతడికి తనే ఉపదేశించాన్ని కూడ శ్రీ కృషుణడు
చెబుత్కడు. ఆ వివసవతడు మహాధరమ శసకడైన్ మనువుక ఉపదేశించాడ్ని కూడ శ్రీ
కృషుణడు చెబుత్కడు. యోగవిదయక ప్రథమ శసికారడ్ని చెపపబడే పతంజలి మహరిి క్రియా
యోగానిన ర్కండు స్థరా పేరొాంటూ ఇల్య చెబుత్కడు–శర్తర వాయయామం, మన్ననిగ్రహం,
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
53
ఓంకారం మీద ధ్యయన్ం కలిసేత క్రియాయోగం అవుతంది. ర్కండ్వ స్థరి పతంజలి ఇల్య
చెబుత్కడు–శవస-నిశశా సల గతని విచ్చఛదించటం ద్యవరా జరిగే ప్రాణాయామం వలా ముకితని
స్థధంచవచుి.
“క్రియాయోగం, మాన్వ పరిణామానిన తవరితం చెయయటానికి ఉపకరించ్చ స్థధన్ం” అని
అననర శ్రీ యుకేతసవర్ గిరిగార. తన్ శర్తరం మీద్య, మన్సుు మీద్య త్కనే ఆధపతయం వహ్నంచిన్
వాడై క్రియాయోగి ”చివరి శత్రువు” అయిన్ మృతయవును జయిస్థతడు.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
54
అంతేకాదు. ఆయన్ మరణించిన్ తరావత 20 రోజుల పాట్ట యోగాన్ంద దేహానిన ఫ్లర్కస్ీ ల్యన్
మెమోరియల్ పారాలో ఉంచితే అది వాసన్ రాలేదు. కళ్ాలేదు. మరణించిన్ వారి శర్తరాలోా
కలిగే ఎల్యంటి మారపలు కలగలేదని, బాడీ టిష్యయలు ఎండిపోలేదని, చరమంలో కూడ ఎల్యంటి
మారప లేదని నటి ల్యస్ ఏంజల్ు మారిర్త డెరైకీర్ హేర్త.టి.రోవ గ్రహ్నంచి, మారిి 27న్ ఆ
సంగతని లోకానికి తెలియజేశర. మరణించడనికి మునుపు ఆయన్ ఎంత త్కజాగా ఉననరో
మరణించిన్ ఇరవయయవ రోజు కూడ అంతే త్కజాగా ఉననరని రికార్ు చ్చశర.
పరమహంస యోగాన్ంద గార పాశితయ ప్రపంచంలో దీరఘ కాలం (౩౦ ఏళ్ళక పైగా)
నివస్త్రంచిన్ భారతీయ మహా గురవులలో ప్రప్రథములు.వీర వ్రాస్త్రన్’ఒక యోగి
ఆతమకథ’పదునెనిమిది భాషలోాకి అనువదించబడిన్ది.
వీరిని గురించి,’న్డిచ్చ దైవం’అయిన్ శ్రీ కంచి పరమాచారయ శ్రీ చంద్రశేఖ్ర సరసవత స్థవమి
వార ఇల్య అననర ”నేను పరమహంస యోగాన్ంద గారిని 1935 లో కలకత్కతలో
కలుసుకననను. అపపటినుండి అమెరికాలో వార నిరవహ్నసుతన్న కారయకల్యపాల గురించి
తెలుసుకంటూనే ఉననను. ఈ లోకంలో యోగాన్ంద గారి ఉనికి చిమమ చీకటాలో ఉజవలంగా
వలిగే జ్యయత ల్యంటిది. అల్యంటి మహాతమలు భూమి మీద చాల్య అరదుగా అవతరిస్థతర;
మనుషులక అవసరం నిజంగా ఉన్నప్పుడు.”
ఈ బంధ్యలనిన తెంచుకొని సరవసంగ పరిత్కయగం చ్చస్త్ర సనయస్త్రనైన్ నక,”ఈశవరా! ఈ
సనయస్త్రకి పెదద సంస్థర మిచాివు కదయాయ!”ఈ వాకయమే ‘ఒకయోగి ఆతమకథ ‘లోని చివరి
వాకయం.
యోగం అనేది మన్ శర్తరం ద్యవరానే, మన్ స్థధన్ వలానే మోక్ష స్త్రాతకి చ్చరేి అతయతతమ స్థధన్ం.
ఈయోగస్థధన్లో, స్థధకడు అంతరమఖుడై, తన్ శర్తరంలోనే దివయశకితని
సందరిశంచి,దేహానిన,’తన్ను’ చైతన్యము చ్చసుకొన్గలడు. సరేవ జనాః సుఖిన్నభవంత.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
55
యోగక్షేమం వహామయహం
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
56
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
57
మహోన్నత జాాన్ం
స్త్ర. భారగవ శరమ (మొ): 98486 47145
మన్ వద్యలు, వద్యల తరవాత ఉపనిషతతలు. పురాణ ఇతహాస్థలు ఒకొాకా హ్నందూ గ్రంథం
మనిష్టని ఆధ్యయతమికత వైపు దృష్టీని మళిాంచటానికి మాత్రమే. కానీ చివరి లక్షయం మాత్రం
మోక్షం మాత్రమే. వరే ఏ ఇతర మత్కలలో కనీసం మాట వరసక కూడ లేని విచారణ మన్
హ్నందూ ధరమంలో వున్న అత ఉన్నతమైన్, పవిత్రమైన్ భావన్ ఈ మోక్షం.
వద్యల తరవాత వచిిన్వి వద్యల చివరలో వున్నవి ఉపనిషతతలు, అందుకే వద్యంతం అని
అననర. నిజానికి ఉపనిషతతలు వద్యల కనన భిన్నమైన్వి, ఎందుకంటే వద్యలు కరమ కాండ్ను
తెలిపతే ఉపనిషతతలు జాాననిన అంటే జాాన్ కాండ్ను తెలుపుత్కయి. కరమలు చ్చయటం వాటి
ఫలిత్కలు ఎల్య ఉంటాయి అనేవి వద్యలు ఉపదేశిసేత, ఉపనిషతతలు యెటాా తెలుసుకోవాలి,
మనిష్ట త్కనే యెటాా భగవంతడు గా కావలి అని చెపేపవి.
ఉపనిషతతలు చాల్య వుననయి అని అననర, కానీ అందులో 108 ప్రముఖ్ంగా, అంతకనన
ప్రముఖ్ంగా 10 ఉపనిషతతలు అని పండితలు ప్రస్థతవిసుతననర. అనిన ఉపనిషతతలు మహా
ఋషులతో జరిగిన్ సంవాద్యలే. అంటే మహరిలు వారి శిషుయలక ఇచిిన్ జాాన్ సంపద
మాత్రమే.
మన్ం ఒక విషయం ఇకాడ్ ప్రస్థతవించాలి. ఏ ఒకా మహరిి కూడ యెంత జాాననిన
ప్రస్థదించిన ద్యనికి త్కను కరతన్ని ఎకాడ పేరొాన్లేదు. త్కను మహాపురషుల వదద నుండి
విన్నది, తెలుసుకన్నది మీక తెలియ చ్చసుతననను అని నుడువుత్కర. దీనిని బటిీ మన్
మహరిలు యెంత నిస్థవరధంగా ఇతరలక జాాన్ బోధ చ్చశరో తెలుసుతన్నది. ఏ వొకాటీ తన్
గొపపతన్ం కాదని వార నిగరవంగా వుననర. వారి ధ్యయయం కేవలం జాాన్ విసతరణే కానీ తమక
ఖ్యయత రావాలని ఏ మహర్తి కోరకోలేదు.
ఈ రోజులోా ఏదో చిన్న విషయం తెలిస్త్రన అది తన్ ప్రతభ అని తన్కనన గొపపవాళ్ళళ లేరనే
విధంగా మనుషులు ప్రవరితసుతన్నట్టా మన్ం చూసుతననం.
ఉపనిషతతలలో ఉన్న గొపప గొపప విషయాలను సూక్షంగా చెపేప వాకాయలను మహావాకాయలు
అననర. ఈ వాకాయలు ర్కండు లేక మూడు పద్యలతో ఉండి భగవత్ శకితని తెలియ చ్చసుతంటాయి.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
58
ఉద్య : 1) అహం బ్రహామస్త్రమ: ర్కండు పద్యలతో వున్న ఈ మహా వాకయం నేను బ్రహమను అయి
వుననను అని తెలుపుతంది.
2) తత్ తవమస్త్ర : ఈ మహావాకయం కూడ చాల ప్రముఖ్ంగా విన్బడేది. దీని భావం నీవు వతకే
బ్రహమ పద్యరధం నీవ అయి వుననవు అని చెపుతన్నది. ఈ విధంగా అనేక మహా వాకాయలు
చోట్టచ్చసుకననయి.
ఉపనిషతతలు అనీన అదెతవత జాాననిన మన్క తెలియ చ్చసుతననయి. అంటే దేముడు జీవుడు వర
కాదు ఒకటే వివరంగా చెపాపలంటే ఈ చరాచర సృష్టీని నియంత్రించ్చ శకిత అయిన్
భగవంతడూ, జాానీ ఒకటే కానీ వర కాదు అనే మహోన్నత జాాన్ం మన్క తెలుపు తననయి.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
59
ప్రశ్ననతతరమాలిక
ప్రశన: N. సూరేష్: తీరాక్షేత్ర ప్రాముఖ్యత ఏమిటి?
ప్రతయతతరం: మణికంఠ నేలబటా: 95053 08475: తీరాయాత్ర అంటే ఏమిటి అని స్థధ్యరణంగా
ప్రత ఒకారికి కలిగే సందేహం. అసలు తీరా అనే మాటక తరింపచ్చయున్ది...అని అరధం.యాత్ర
అని అంటే వళ్ళళట , పోవుట అని అరాం.తీరధయాత్ర అంటే ఏది అయితే మన్లిన
తరింపచ్చసుతందో...ద్యని కోసం వళ్ళటం...అని అరధం.పూరవకాలంలో అనేకమంది కలిస్త్ర వివిధ
క్షేత్రాలను చూడ్టం కోసం వళ్లళవార...ద్యనిని తీరాయాత్ర అని పలిచ్చవార...ఇల్య...నేటికీ
అనేకమంది... తీరాయాత్ర చెయయటం జరగుతంది. అసలు దీని వలన్ ఫలితం ఏమిటి అని మన్ం
పరిశీలన్ చ్చసేత భగవంతడు... అనిన చోటా నిండి నిమిడీకృతం అయివున్నపపటికి...కొనిన
ప్రాంత్కలోా... ప్రసుుటంగా కన్బడ్త్కడు....అల్యంటి.... క్షేత్రాలను పుణయక్షేత్రాలు అని
అంటార.వీటిని దరిశంచటం కోసం చ్చసే యాత్రని 'తీరాయాత్ర' అంటార.దీని వలన్ జీవుడు
చ్చస్త్రన్ పాపములు క్షయం అవుత్కయి.తీరాములక,క్షేత్రములక వళిళన్వార అచట స్థనన్ము
,ద్యన్ము ,జపము మొదలైన్వి చ్చయవలెను.
క్షేత్రే పాపసయ కరణం దృఢం భవత భూసురాాః |
పుణయక్షేత్రే నివాసే హ్న పాపమణవప నచరేత్ || (శివపురాణం)
ఇల్యంటి పుణయక్షేత్రములందు పాపకరమలు చ్చస్త్రన్చో న్రకము కలుగును.కావున్ పుణయక్షేత్రముల
నివస్త్రంచు సమయమున్ సుక్ష్యమతసూక్ష్మమైన్ ఏ కొదిద పాపమును కూడ చ్చయరాదు.
పుణయక్షేత్రే కృతం పుణయం బహధ్య ఋదిధమృచఛత|
పుణయక్షేత్రే కృతం పాపం మహదణవప జాయతే||
తత్కాలం జీవనరాం చ్చత్ పుణేయన్ క్షయమేషయత|
పుణయమైశవరయదం ప్రాహాః కాయికం వాచికం తథా||
తీరావాసమున్ందు చ్చస్త్రన్ పుణయము శర్తరక,వాచిక,మాన్స్త్రక సకల పాపములను
న్శింపజేయును.ఇటిీ మహాతయం కలిగిన్ పుణయక్షేత్ర దరశన్ం కోసంచ్చసే యాత్రకే తీరాయాత్ర అనే
పేర కలిగింది.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
60
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
61
గంగ, స్త్రంధు, శతద్ర, సరసవత, గోద్యవరి, న్రమద, కృషణ, కావరి, తంగ, భద్ర మొదలైన్ న్దులు
బహ పుణయ ప్రదములు. అల్యగే వాటి తీరంలో ఉన్న పుణయ క్షేత్రాలు కూడ బహ పుణయ ప్రదములు.
గోద్యవరి న్దిలో స్థనన్ం, ద్యన్ం, ద్యని తీరములో ఉన్న పుణయ క్షేత్రాలు గోహతయ, బ్రహమహత్కయ
పాతకాలని కూడ పరిహరిస్థతయి. సూరయడు ఏఏ రాశిలో ఉన్నప్పుడు ఏ న్దిలో స్థనన్ం
చెయాయలి, ఏ క్షేత్ర దరశన్ం చెయాయలి అనేది సవిసతరంగా శివ మహా పురాణం వివరించింది.
అందుచ్చత మాన్వులు ప్రయతన పూరవకంగా ఆ సమయాలోా ఆ తీరధ స్థనన్ం, పుణయ క్షేత్ర దరశన్ం
తపపక చ్చస్త్ర కావలస్త్రన్ంత పుణయం మూట కట్టీకోవచుి. ఈ పుణయం ధన్ముతో కొన్లేనిది కద్య!
ఉద్యహరణక గోద్యవరి రద్ర పద్యనినసుతంది. కృషణవణి విషుణ లోకానిన, తంగభద్ర
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
62
భాద్రపద మాసంలో గురవు స్త్రంహ రాశిలో ఉండ్గా గోద్యవరిలో స్థనన్ం చ్చసేత శివలోకం
ప్రాపతసుతందని స్థక్ష్యతత పరమ శివుడే చెపాపడు. అల్యగే రవి, గురవు తల్య రాస్త్ర యందు
ఉండ్గా కావరి న్దిలో స్థనన్ం చ్చసేత విషుణ వచన్ ప్రకారం అనిన కోరికల్ల స్త్రదిధస్థతయని ఋష్ట
వాకయం. మాన్వుడు సచీిలం, సతపేవరతన్లతో పుణయ క్షేత్రంలో చ్చస్త్రన్ పుణయం అనేక ర్కట్టా వృదిధ
పందుతంది. ఆ పుణయం శర్తరంతో, వాకాతో మరియు మన్సుుతో చ్చస్త్రన్ ఎట్టవంటి
పాపాన్నయిన న్శింప చ్చసుతంది. కాశీలో గంగా న్ది తీరాన్ అనేక తీరాాలుననయి (మణికరిణక,
పంచన్దం, దశశవమేధ, ప్రయాగ, వరణాసంగమం, గౌరి కండ్ం, మొదలైన్వి). గంగా
స్థనన్ం, విశేవశవర దరశన్ం, మరియు కాశీవాసం తపపక ముకితని ప్రస్థదిసుతంది. ఇది సతయం,
సతయం మరియు సతయం అని మహాదేవుడు కాశి ఖ్ండ్ంలో ప్రతజాా పూరవకంగా చెపాపడు.
ఈ కరోన మహమామరి సమయంలో తీరా, పుణయ క్షేత్ర దరశన్ం వరిాంచ దగిన్ది, మరియు
అస్థధయం. అందుచ్చత మహాదేవుడు మన్కిచిిన్ వరం రోజూ మూడు స్థరా హర గంగే, హర
గంగే, హర గంగే అని గంగా సమరణం, కాశి, కాశీ, కాశీ అని కాశి సమరణం చ్చసేత గంగా స్థనన్
ఫలం, కాశీ దరశన్ భాగయం మన్క లభిసుతంది. అల్యగే మూడుస్థరా కేద్యర, కేద్యర, కేద్యర అని
కేద్యర సమరణం మహా ముకిత ప్రదం. మన్ం ఇంటోానే ఉంటూ ఇల్యచ్చస్త్ర పుణయం
మూటకట్టీకోవచుి కానీ మన్ాః పూరవకంగా ధ్యయన్ంలో స్థననన్ంతరం చ్చసేత తపపక ఫలితం
ఉంట్టంది.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
63
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
64
స్త్రనీవాల్యయది అమావాసయ
రాజేశవరి పప్పు (మొ): 98854 26853
స్త్రనీవాలీ అమావాసయ అన్గా కృషణ చతరదశి కలస్త్రన్ అమావాసయ అని అరధం. అమావాసయ, శుదధ
పాడ్యమి, పంచమి, షష్టి, దశమి, ఏకాదశులు గండ్తధులని చెపపబడిన్ను, స్త్రనీవాలీ
అమావాసయ మట్టీక దోషముగా పరిగణించ బడుచున్నది. ఈరోజు శిశువు జనిమంచిన్ వంటనే
శకాతయనుస్థరం శంత, ద్యన్ములు చ్చయించవలెను. అమావాసయను 8 భాగములు చ్చయగా
మొదటి భాగమును స్త్రనీవాలి అని, 2, 3, 4, 5, 6 భాగములను దరిశ అని, 7, 8 భాగములను
కహ అని అంటార. స్త్రనీవాలిలో జనిమసేత కట్టంబం యొకా సంపద లేద్య ధన్ న్షీం
జరగుతంది. కహలో జనిమసేత వంటనే శంత చ్చయాలి. దరిశలో జనిమసేత మాత్కపతలక హాని
సూచిసుతంది, వారియొకా జాతకాలలో దీరాఘయువు ఉంటే సుస్టత చ్చస్త్ర విడిచిపెడుతంది. ఇకాడ్
ఇంకో విషయం కహలో ఇంటిలో పెంపుడు జంతవులు ప్రసవిసేత వంటనే వాటిని ఇంటి నుండి
బయటక పంపంచాలి.
స్త్రనీవాలీ అమావాసయ అన్నది కండ్లితో కూడిన్ జ్యయతష పరమైన్ అంశం కాదు. చతరదశి –
అమావాసయ అన్నవి ముహూరాతనికి పనికి వచ్చి తథులు కావు. మరి ప్రతేయకంగా ఎందుక ఇది
చెపపవలస్త్ర వచిింది? అంటే జన్న్ విషయం వచ్చిసరికి, దోష భూయిషి మయిన్ అంశం.
తథుల విషయంలో మంచి తథులని, చెడు తథులని చెప్పుమాట సరియయిన్ది కాదని
అనుభవం మీద తెలుసుతన్నట్టా ముహూరత స్త్రంధువు అభిప్రాయం . ఇది వాడుకలో కూడ
నిజమేన్నిపసోతంది. శుకా పక్షమున్ందలి తథుల యందు జనించిన్వాని మన్సుు
దృఢమయిన్దియనియు, కారయనిరవహణ యందు మంచి నిరణయములక బలీయమనియు,
కృషణపక్ష తథులలో జనించిన్ వారికి కారయదీక్షయు, ఎకావ శకిత స్థమరధయములును, బుదిధ
వికాసమును ఉండున్ని ముహూరత స్త్రంధు నిరణయము. కానీ చంచల సవభావులై తవరితగతని
నిశియమున్క వచుిట తకావగా యుండును. ఈ విషయము అమావాసయ యందు
పుటిీన్వారిలో మికిాలి యెకావగా యుండును. కారణం అమావాసయనడు చంద్రుడు
బలహీనుడు. తథుల వలన్ చంద్ర బలమును, చంద్రుని వలన్ మన్నబలమును
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
65
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
రామావత్కరమున్క ముందే రామోపాసన్ చ్చస్త్రన్ వాడు సుతీక్షుణడు.
66
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
67
‘‘శేషాాఃశవన్ద్యని’’
స్త్రంహరాశి కారకాంశ అయిన్ శున్కములు మొదలగు వాటి వలన్ బాధలు కలుగును.
‘‘మృతయ సంజాాయాగిన కణశి’’
కన్య కారకాంశ అయిన్ అగినచ్చ బాధ కలుగును. అగిన ప్రమాదములుగానీ లేక అగిన
సంబంధమైన్ వాయధులు గానీ కలుగవచుిను.
‘‘అత్ర జల సర్తసృపాాః సతన్యహానిశి’’
వృశిికము కారకాంశ అయిన్ జలపీడ్ వలన్ బాధలు (నీటి సంబంధమైన్
అనరోగయములు) కలుగుట లేక తలిా పాలు లేకండుట సంభవించును.
‘‘సమేవాహన నదుచాిచి క్రమాతపతన్మ్’’
ధన్సుు కారకాంశ అయిన్ ఉన్నత ప్రదేశమునుండి గాని లేక వాహన్ము నుండి గాని
క్రమక్రమముగా జారిపడుట సంభవించును.
‘‘జలచర ఖేచర ఖేట కండూ దుషీగ్రందయశి రిాఃఫే’’
మకరము కారకాంశ అయిన్ (జల చర గ్రహములచ్చ చూడ్బడిన్) జలచర జంతవుల వలన్,
(ఖేచర గ్రహములచ్చ చూడ్బడిన్) గ్రదదలు మొదలగు పక్షుల వలన్, (పాప గ్రహములచ్చ
చూడ్బడిన్) కీటకములు మరియు దురదలు లేక కణితలు వలన్ బాధలు కలుగును. చంద్ర
శుక్రులు జల గ్రహములు, శని బుధులు ఖేచరగ్రహములుగా చెపపబడిన్వి).
‘‘తటాకాదయో ధరేమ’’
కంభ రాశి కారకాంశ అయిన్ వాపీ కూప తటాకాదులలో పడుట వలన్ బాధలు కలుగును.
కారకాంశక చతరాములో వున్న చంద్రుని గురించి ప్రస్థతవిసూత
‘‘రవి రాహభాయం సరప నిధన్ం’’
కారకాంశక నలగవ స్థాన్ములో కేవలము చంద్రుడుండి రవి రాహవులచ్చ చూడ్బడిన్
పాముకాట్ట వలన్ మరణము సంభవించును.
కారకాంశక చతరాములో వున్న గుళిక గురించి ప్రస్థతవిసూత
‘‘బుధ మాత్ర దృషేీ బృహదీాజాః’’ అని సూచించార.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
68
కారకాంశక నలగవ స్థాన్ములో వున్న గుళికక కేవలము బుధ దృష్టీ కలిగిన్ పెదదవగు
వృషణములుచ్చ బాధపడును.
కారకాంశక దివతీయ స్థాన్మున్గల గ్రహముల ప్రభావము ఈ క్రింది విధముగా చెపపబడిన్ది.
‘‘తత్ర కేతౌ పాప దృషేీ కరణఛేదాః కరణరోగోవా’’
కారకాంశక దివతీయమున్ కేతవుండి పాపగ్రహములచ్చ చూడ్బడిన్ కరణఛేదము (చెవి
తెగిపోవుట) లేక కరణరోగములు కలుగును.
‘‘బుధ శని దృషేీ నిర్తవరయాః’’
కారకాంశక దివతీయమున్ కేతవుండి బుధ శనులచ్చ చూడ్బడిన్ న్పుంసకడ్గును (వీరయ
కణముల స్థమరాయము తగుగట).
‘‘బుధ శుక్ర దృషేీ పౌన్ాః పునికో ద్యస్ట పుత్రోవా’’
కారకాంశక దివతీయమున్ కేతవుండి బుధ శుక్రులిరవురిచ్చ చూడ్బడిన్ చెపపన్ మాటలనే
చెప్పుచూ విశేషముగా మాటాాడువాడు లేక ద్యస్టపుత్రుడు అగును.
తన్ భారయ అనుమతతో తన్ వంశభివృదిధకై ఇతర స్టి గరాములో జనిమంచిన్ వయకిత అని
చెప్పుకొన్వచుిను. ప్రసుతత పరిస్త్రాతలలో ట్టసుీటూయబు బేబీలక ఈ సూత్రం వరితసుతందేమో
పరిశ్నధంచాలి.
‘‘భాగేయ కేతౌ పాప దృష్టీ సతబదవాక్’’
కారకాంశ లగనము నుండి దివతీయములో పాపగ్రహ దృష్టీ కలిగిన్ కేతవున్న న్తత మొదలైన్
వాగోదషములు కలుగును.
‘‘చాపే చంద్ర శుక్ర దృషేీ పాండు శివత్రీ’’
కారకాంశ లగనము నుండి చతరధ భావము గురించి వివరిసూత పై సూత్రానిన చెపపడ్ం జరిగింది.
కారకాంశ లగనము నుండి నలగవ భావములో వున్న చంద్రునిపై శుక్ర దృష్టీ వున్న పాండు
రోగము లేక శేవత కషుీ సంక్రమించవచుిను.
‘‘కజ దృషేీ మహారోగాః’’
కారకాంశ లగనము నుండి నలగవ భావములో వున్న చంద్రునిపై కజ దృష్టీ వున్న తీవ్రమైన్
కషుీవాయధ కలుగవచుిను.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
69
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
70
అంతరిక్ష విశేషాలు-2
డ. మామిళ్ాపలిా రామకృషణ శరమ : 99481 24515
ఈ విశల విశవంలో అనేక రహస్థయలు ద్యగి ఉననయి. మన్ కంటికి కనిపంచనివి చాల్య
ఆసకితకరమైన్ సత్కయలను మన్ం తెలుసుకొనే ప్రయతనం చ్చద్యదం. అటిీ వాటిలో, నేటి విషయం
గ్రహశకల్యలు మరియు ఉపగ్రహాల గురించి తెలుసుకంద్యం.
గ్రహాశకల్యలు ( Asteroiods ): ఇవి అత చిన్న గ్రహాలు సూరయని చుటూీ తరిగే రాత
సమూహాలు. వీటిని పాానెటోయిడ్ు(Planetoids) లేద్య మైన్ర్ గ్రహాలు అని కూడ అంటార.
వందల మైళ్ా దూరం నుంచి అనేక అడుగుల దూరం వరక లక్షలకొదీద గ్రహాశకల్యలు వివిధ
పరిమాణాలలో ఉననయి. మొతతం మీద,
అనిన గ్రహశకల్యల ద్రవయరాశి(Mass)
భూమి యొకా ఉపగ్రహం చంద్రుని కంటే
తకావగా ఉంట్టంది.
గ్రహశకల్యలు చిన్న గ్రహాలుగా
పలవబడుతననయి, ఇవి సుమార 4.6
బిలియన్ సంవతురాల క్రితం సౌర
వయవసా ఏరపడిన్ తొలి నటి నుండి మిగిలి
ఉన్న రాత అవశేషాలు. ఈ పురాతన్ అంతరిక్ష శిథిల్యలు చాల్య వరక ప్రధ్యన్ ఆసీరాయిడ్ బెల్ీ
లోపల అంగారకడు( Mars ) మరియు
బృహసపత(Jupiter ) మధయ సూరయని చుటూీ పరిభ్రమిసూత
కనిపస్థతయి.
సెర్కస్(Ceres) పరిమాణం లో - సుమార 950 కిలోమీటరా
(590 మైళ్ళళ) వాయసం వదద అతపెదదది మరియు
మరగుజుా(Dwarf Planet) గ్రహంగా కూడ
గురితంచబడింది -ఈ గ్రహశకల్యలనిన అంతటా 1 కిలో
మీటర్ (0.6 మైలు) కంటే తకావ దూరంలో ఉననయి.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
71
అనిన గ్రహశకల్యల మొతతం ద్రవయరాశి భూమి యొకా ఉపగ్రహమైన్ చంద్రుని కంటే తకావగా
ఉంట్టంది. చాల్య గ్రహశకల్యలు అపక్రమ ఆకారంలో ఉంటాయి, అయితే కొనిన ద్యద్యపు
గోళ్యకారంగా ఉంటాయి, మరియు వాటిలో తరచుగా గుంటలు, ఏరపడిఉంటాయి. అవి
దీరఘవృత్కతకార కక్షయలో సూరయని చుటూీ తరగుత్కయి, కొనినస్థరా అవి తరగుతన్నప్పుడు
చాల్య అరదుగా, అవి అటూ ఇటూ క్రమంతపప తరగుతంటాయి. 150 కంటే ఎకావ
గ్రహశకల్యలు చిన్న సహచర చంద్రుడు (కొనిన ర్కండు చంద్రులు) గా ఉననయని తెలుసుతంది.
మరియు ఇంకా ఆసకిత కరమైన్ విషయం, దివయాంశ (double ) గ్రహశకలములు కూడ
ఉననయి, ఇందులో ర్కండు రాత శర్తరాలు ఒకద్యనికొకటి సమాన్మైన్ కక్షయ, అల్యగే
త్రిబుల్(Trible ) గ్రహశకలములు వయవసాలు గా ఉననయి.
గ్రహాశకల్యలు మూడు సూాల కూరప తరగతలు గా విభాగించ బడిన్వి. అవి C-, S-, మరియు
M-రకాలు. C -రకం ( chondrite) గ్రహశకలం చాల్య స్థధ్యరణమైన్వి, ఇవి బహశ
బంకమటిీ మరియు స్త్రలికేట్(silicate) శిలలు కలిగి ఉంటాయి, మరియు ఇవి ముదురన్లుపు
రంగు(Dark) లో కనిపస్థతయి.
ఇవి సౌరవయవసాలో అతయంత ప్రాచీన్ మైన్ వసుతవులలో ఒకటి. S-రకాలు ("stony") స్త్రలికేట్
మెటీరియల్ు మరియు నికెల్- ఐరన్ తో తయార చ్చయబడ్త్కయి. M- రకాలు(Metallic)
మెటాలిక్ (నికెల్-ఐరన్). గ్రహాషీములు సూరయని నుండి ఎంత దూరము గా ఏరపడును అనే
ద్యనితో సంబంధముకలిగి ఉంటాయి. ఇందులో కొనిన గ్రహశకల్యలు ఏరపడిన్ తరవాత అధక
ఉష్టణగ్రతల త్కకిడిని అనుభవించి అవి పాక్షికంగా కరిగి, ఇనుము మధయక మునిగిపోయి,
బస్థలిీక్ (అగినపరవత) ల్యవాను ఉపరితల్యనికి
బలవంతంగా చ్చరవశయి. అల్యంటి ఒక
గ్రహశకలమైన్ వస్థీ(Vesta) మాత్రమే ఈ రోజు
వరక మనుగడ్లో ఉన్నది.
గురగ్రహం (Jupiter ) యొకా భార్త గురతవం
మరియు అంగారకగ్రహం(Mars) లేద్య మరొక
వసుతవుతో అప్పుడ్ప్పుడు దగగరగా ఉండే కక్షయలు
గ్రహశకల్యల కక్షయలను మారస్థతయి, ప్రధ్యన్ బెలుీ
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
72
నుండి వాటిని బయటక పంపుత్కయి మరియు ఇతర గ్రహాల కక్షయల వంబడి అనిన దిశలలో
అంతరిక్షంలోకి వాటిని పడ్వసుతంది. గ్రహశకల్యలు గతంలో భూమి, ఇతర గ్రహాలపై
విరచుకపడి, గ్రహాల భౌగోళిక చరిత్రను, భూమి మీద జీవపరిణామానిన మారిడ్ంలో ప్రధ్యన్
పాత్ర పోష్టంచాయి. శసివతతలు నిరంతరం భూమి-ద్యట్ట (Earth-Crossing) కాల్యనిన
పరయవక్షిసూత, వాటి మారాగలు భూమి యొకా కక్షయను ఖ్ండించ్చ, మరియు భూమి యొకా కక్షయ
దూరానిన సమీపంచ్చ సమీప భూ గ్రహశకల్యనిన సుమార 45 మిలియన్ కిలోమీటరా (28
మిలియన్ మైళ్ళా) వరక సమీపంచి, ద్యని ప్రభావం ప్రమాద్యనిన కలిగించవచుి. సంభావయ
ప్రభావ ప్రమాద్యలను గురితంచడ్ం మరియు మానిటర్ చ్చయడ్ంలో రాడర్(RADAR) ఒక
విలువైన్ పరికరం. ప్రస్థరమైన్ సంకేత్కలను ఆబెాకీల(objects) నుంచి పరావరతన్ం చ్చయడ్ం
ద్యవరా, చిత్రాలు(images) మరియు ఇతర సమాచారానిన ప్రతధవనుల నుంచి పందవచుి.
గ్రహ కక్షయ, భ్రమణం, పరిమాణం, ఆకారం, లోహ గాఢత వంటి వాటి గురించి శసివతతలు
చాల్య విషయాలు తెలుసుకోవచుి.
అనేక మిషనుా ఎగిరి గ్రహశకల్యలను పరిశీలించాయి. గెలీలియో వ్యయమనౌక(Galelio
Spacecraft) 1991లో గాస్థపే
(Gaspra) మరియు 1993లో
ఐడ(Ida) అనే గ్రహశకల్యలు
ఉన్న ప్రదేశలవైపు సంచరించి
సమాచారం ఇచాియి. Near-
Earth Asteroid
Rendezvous (NEAR)
Mission భూమికి సమీపంలో
ఉన్న గ్రహశకలలు మాథిలేు మరియు ఎరోస్ (Mathilde and Eros) అనే గ్రహశకల్యలను
అధయయన్ం చ్చశర; మరియు రోసెటాీ మిషన్(Rosetta mission) 2008లో స్టీన్ు (Steins)
మరియు 2010లో లుటేటియా(Lutetia) లను ఎదురొాంది. 2005లో జపాన్ అంతరిక్ష నౌక
హయాబుస్థ సమీపంలోని ఎర్త ఆసీరాయిడ్(Earth Asteroid) ఇటోకావా(Itokawa) పై
దింప న్మూనలను సేకరించ్చ ప్రయతనం చ్చస్త్రంది. 2010 జూన్ 3న్ హయాబుస్థ
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
73
విశవరహస్థయలు తెలుసుకోవడనికి,
న వాయస్థలు, మరినిన మీ ముందుక
తే గలను, మరియు మన్ విశవం
గురించి మరియు ఆవల
ఆసకితకరమైన్ సత్కయలను అనుసరించండి. మీర ఆసకితకరంగా అనుసరిస్థతరని ఆశిసుతననను.
మీ ప్రోత్కుహం న ఆకాంక్ష.
NASA పరిశ్నధన్లలో త్కజా వారతలు:
NASA త్కజాగా ఓ గ్రహాశకలము(Asteroid) పై ఓ వారతను విడుదల చ్చస్త్రంది. ఒక
గ్రహశకలము భూమి వైపుక సమీపసోతంది, ఇది ద్యద్యపు బోయింగ్ ఏరోపేాన్ కంటే ఎకావ
పరిమాణంలో ఉంట్టందని అంచన. ఈ వారత 07.10.2020 న్ ప్రచురించబడింది. ఈ
గ్రహశకలము ను ఆరేా2(RK2) గా నమకరణం చ్చశర. ఇది 09.10.2020 బుధవారం
నటికి భూ కక్షయను ద్యటింది. అనే విషయానిన బటిీ చూసేత, ఈ సంఘటన్ ఇటీలవ జరిగిన్
సంఘటన్గా పరిగణించవచుిను. ఇది సెకనుక 6.68 కిలోమీటరా వగంతో కదులుతోంది.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
74
చాతరామసయ వ్రతం
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
75
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
76
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
77
అధక వరిపాత సూచన్ల ప్రకారం అధక వరిపాత యోగములలో కొనిన క్రింద సూచించడ్ం
జరిగిన్ది :
1. బుధ శుక్రులు, లేద్య బుధ గురలు ఏ రాశిలోయుతచెంది వునన మంచివరాిలు
కరస్థతయి.
2. బుధుడు, శని కలిస్త్రవుంటే, చలాగా, మేఘావృతంగా, అలపపీడ్న్ంతో కూడిన్
వరిపాతము ఉంట్టంది.
3. గురవు బుధునితో సంబంధం కలిగిన్ ఉతతరం గాలులు, కములస్ మేఘాలు
ఏరపడుత్కయి
4. గురవు శనితో సంబంధం కలిగిన్ చలాదన్ం, తఫ్లనులు, అలపపీడ్న్ం, అధక
వరిపాతము కలుగును.
5. గురవు- రవి, కజ, శుక్రులతో కలిస్త్రన్ అధక వాన్లు కరస్థతయి.
6. వరికాలంలో బృహసపత నుంచి శుక్రుడు సపతమంలో ఉన్న అధకవరిము
7. శుక్రుడు కంభరాశిలో అతచలాదన్మును, మేష, మిథున్, కనయ, తల్య, ధన్సుులలో
పడిగాను, జలతతవ మరియు వృషభంలో అధక వరిపాతమును ఇచుిను.
8. కృషణ పక్ష అషీమి, చతరదశి మరియు అమావాసయలందు శుక్ర ఉదయాసతమయాలు
అయిన్, భూమి జలముతో పరిపూరణము అగును.
9. కజుడు మిథున్మందు స్త్రాత చెందిన్/ వాయుతతవ రాశులను వీక్షించిన తఫ్లను
ఏరపడుతంది.
10. కజునికి బుధునితో సంబంధం ఏరపడితే, ఉధృతమైన్ గాలులు, వడ్గండ్ాతో కూడిన్
వాన్లు, వాత్కవరణంలో తవరిత మారపలక అవకాశం ఉంట్టంది.
11. కజునికి శుక్రుడు కేంద్రాలలో ఉన్న అధక వరిపాతము, మరియు తఫ్లనులు కలిగే
అవకాశం ఉంది.
12. కజు గురవులు కలిస్త్రన్, ఇబాందికరమైన్ వాత్కవరణ మారపలు, పడిగా ఉండ్డ్ం,
కరవు, వరాికాలంలో ఉరములు, మెరపులతో కూడిన్ వరాిలక కారకలు. పరసపరం
కేంద్రాలలో ఉన్న వడి మరియు తఫ్లనులు కలుగుత్కయి.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
78
(శ) రా (క) రా
గ్రహస్త్రాత శు గ్రహస్త్రాత
గు క శ శు
కే బు చం ర గు కే (బు) చం ర
ర కే (బు)కే
శు న్వాంశ గు (క) న్వాంశ
శ చం
క చం
(శ) బు గు శు రా ర
రా
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
79
28-09-1908 15-10-2020
28.06.1908న్ మిథున్రాశి యందు ఏరపడిన్ 21.06.2020 న్ మిథున్రాశి యందు ఏరపడిన్
చూడమణి సూరయ గ్రహణం, అపపటి గ్రహాల చూడమణి సూరయ గ్రహణం, అపపటి గ్రహాల
స్త్రాతగతలు ఒక కారణంగా చెప్పుకొవచుి. స్త్రాతగతలు ఒక కారణంగా చెప్పుకొవచుి.
• రవి కనయరాశి మరియు బుధుడు తల్యరాశి • రవి తల్య సంక్రమణ సమయం. అమవాసయ.
ప్రవశన్ంతరం వారం, పది రోజులలో ముందురోజు బుధుడు వక్రగత ఆరంభం.
జరిగిన్ది. • రాహకేతవులు, వక్రగతలో కజుడు రాశులు
• స్త్రంహ రాశిలో గుర కజలయుత. మారిన్ తరవాత మరియు శని వక్రత్కయగం
మీన్రాశిలోన్న శనిపై కజుని దృష్టి కలదు. తరవాత వాత్కవరణంలో విపర్తత
• అమావాసయ సమయం. కనయరాశిలో రవి, పరిణామాలు చోట్ట చెసుకొననయి.
మీన్రాశిలో వక్రగతలో శని సమసపతకంలో • (కజుని)పై శని దృష్టి కలదు. శని రవి
కలర. శనికి రవి, గురవు, కజులు వరోగతమ
త స్త్రాత. రవి కజులు సమసపతకస్త్రాత.
సమసపతకం/ షషాీషీకాలలో వచిిన్పుడు • రవి కజులపై శని దృష్టీ .
జరిగిన్ది. • తల్యరాశిలో రవి చంద్ర బుధులపై శని
• శుక్రుని ముందు గుర కజుల సంచారం మరియు వక్రగతలో నున్న కజుల దృష్టి కలదు.
దురిాక్షము. • అతచారంలో వున్న శని దృష్టీ మీన్ంలోన్న
• శుక్రునికి కెంద్రం (తల) లో బుధచంద్రుల కజునిపై, కరాటక (జల) రాశులపై కలదు.
యుత. (moon crossing budha) • కజ దృష్టీ మిథున్ం, కనయ, తల్యరాశులపై
• రాహకేతవులు మిథున్, ధన్సుు రాశులలో కలదు.
స్త్రాత. • రవి నుంచి చతరాంలో గురవు స్త్రాత.
• రవి నుంచి చతరాంలో కేత స్త్రాత మరియు • గురవు దృష్టీ శుక్రునిపై కలదు. గురవు,
గుర, శనుల దృష్టీ కలదు. బుధులు జల న్వాంశ స్త్రాత.
• గురవు, శని, బుధులు జల న్వాంశ స్త్రాత.
ఈ సంవతురం మాత్రం వరిం ఎకావ గానే వునన... వరదలు, బాధలు మాత్రం మాన్వ
కృత్కపరాధమే. చెరవులనీన జనవాస్థలు చ్చస్త్ర, నీటిప్రవాహ మారగమంత్క ఇళ్ళళ నిరిమంచుకొని
... ద్యనికి జ్యయతషానిన వాడ్టం సబబు కాదు అని అనిపంచిన్...అధకవరిపాతము, ద్యని వలన్
కలిగే న్షీము గురించి జ్యయతషపరంగా పై విధంగా ఒక పదధతలో చూసే అవకాశము ఉన్నది.
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
80
వాయసకరతలక ఆహావన్ం
ప్రతీ నెల్య ఒక రోజు ముందు పత్రిక విడుదల అవుతంది కాబటిీ, 5 వ త్కర్తఖు లోగా ఆ
సంచికలోని ఇతరల వాయస్థలమీద మీ సపందన్ తెలియచ్చయవచుి .
వి.యన్. శస్త్రి, మానేజంగ్ ఎడిటర్, శ్రీ గాయత్రి
సనతన్ ధరమ పరిషత్ - శ్రీ కృషణ గాయత్రీ మందిరం న్వంబర్ 2020 – శ్రీ గాయత్రి
-----శ్రీ గాయత్రి