You are on page 1of 88

శ్రీ గాయత్రి

Sree Gayatri
మే 2023
2022

శ్రీ గాయత్రి
ఆధ్యాత్మిక – జ్యాత్మష మాస పత్రిక
(తెలుగు – ఆంగ్ల మాధ్ామం )

అమృత వర్షిణి – కండలిని


Spiritual & Astrological Online Monthly
Free Magazine
2

శ్రీ గాయత్రి
ఆధ్యాత్మిక – జ్యాత్మష మాస పత్రిక
(తెలుగు – ఆంగ్ల మాధ్ామం )

సంపుటి-6 సంచిక-5 ఈ సంచికలో


సపందన: మే 2023 05
వైశాఖ శు. ఏకాదశి జ్యాషఠ శు. ఏకాదశి సంపాదకీయం – మే 2023 07
సందర్ా లహర్ష.17 – గ్ర్షమెళ్ళ 09
సనాతన ధ్ర్ి పర్షషత్- మహాభార్తం – విశేషాలు – టి. అయాంగార్ 13

శ్రీ కృషణ గాయత్రీ మందిర్ం 108 దివాక్షేత్రాల.. –35 – కిడాంబి 16


బ్రాహిణ తేజం, క్షత్రియధ్ర్ిం - జె. వి. చలపత్మ 20

ప్రచుర్ణ – “శ్రీ గాయత్రి” శ్రీ ఆదిశంకరుల జీవితచర్షత్ర – 3 – పీసపాటి 23


సందర్కాండ-2 – సనిిధి ర్ంగ్నాయకలు 28
సంపాదకతవం యజఞ యాగ్ములు – వైశిష్యము – డా. రాఘవ 32
శ్రీ శ్రీ శ్రీ రామానుజాచారుాలు – మోహన శర్ి 41
డా. వి. యన్. శాస్త్రి అణు స్త్రద్ధంతానికి ఆద్యాడు కణాద – భువనేశవర్ష 44
శ్రీరామభకీలైన కీ.శే.పమిడిఘంటం – సేకర్ణ 50
సహకార్ం కాలభైర్వ వృతాీంతం – వార్ణాస్త్ర మధుశర్ి 53
జె.వంకటాచలపత్మ శ్రీ వర్స్త్రదిధ వినాయక దేవస్థానం – మణికంఠ 56
ఉదయ్ కార్తీక్ పప్పు అది శంకరుల దృష్ట్లో .. విస్థాప్రగ్డ 59
ఫ్లలట్ నం.04, జాస్త్రిన్ టవర్, ఎల్ & టి - శ్రీశివకేశవాsద్వవతస్తీత్రమ్ – కంచినాధ్ం 61
శేర్తన్ కంటీ, గ్చిిబౌలి, హైదరాబాద్ –500032 దక్షిణ కాశి : ద్రాక్షారామం – సేకర్ణ వాాసం 62
తెలంగాణ - ఇండియా ఆధ్యాత్మిక – జ్యాత్మష విశేషాలు – మే 65
ఖగోళ్జ్యాత్మషము -8 – పీసపాటి 67
ప్రశి శాసిము-2 – లలితా శ్రీహర్ష 73
స్థయన – నిర్యణ…… కొట్ట్వాడ 80
Spiritual Astrology – డా. వి. యన్. శాస్త్రి 86
ఆధ్యాత్మిక – జ్యాత్మష మాస పత్రిక
3

(తెలుగు – ఆంగ్ల మాధ్ామం

శుభాకాంక్షలు
శ్రీ గాయత్రి పాఠక మహశయు లందర్షకీ, శ్రీ గాయత్రి పత్రిక వాాసకర్ీ లందర్షకీ,
ఇతర్ గ్రూప్ లలో పత్రికను చద్యవుతుని సభుాలందర్షకీ, ఆ గ్రూప్ అడిిన్ లందర్షకీ,
జయభార్త్మ, అక్షర్ కోటి గాయత్రి పీఠం
గ్రూప్ ల ద్వరా
నిస్థాార్ధంగా దేశహితం కోర్ష నితాం
శ్రద్ధసకీలతో ధ్యాన-జప, యాగ్-హోమాలు నిర్వహిసీని వార్ందర్షకీ

గురుపూర్షణమ
శుభాకాంక్షలు
శ్రీ గాయత్రి
ఆధ్యాత్మిక-జ్యాత్మష ఆన్వన్
ల ఉచిత
మాస పత్రిక

06-05-2023 శనివార్ం శ్రీ శ్రీ శ్రీ 14-05-2023 ఆది వార్ం – వైశాఖ బ.


చంద్రశేఖరంద్ర సర్సవత్మ స్థవమి జయంత్మ దశమి శ్రీ హనుమజజయంత్మ
4

శ్రీ గాయత్రి
ఆధ్యాత్మిక - జ్యాత్మష మాస పత్రిక

“Sree Gayatri” Spiritual & Astrological Monthly Online Magazine


శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక – జ్యాత్మష మాస పత్రిక
సంపాదక వర్గం

బ్రహిశ్రీ సవితాల శ్రీ చక్ర భాసకర్ రావు, గాయత్రీ ఉపాసకలు ,


వావస్థాపకలు – అధ్ాక్షులు -- అక్షర్కోటి గాయత్రీ శ్రీ చక్ర పీఠం ,
గౌతమీ ఘాట్, రాజమండ్రి ,
“శ్రీ గాయత్రీ” మాస పత్రిక సలహా సంఘ అధ్ాక్షులు
సెల్: 99497 39799 - 9849461871

Dr. V.N. Sastry, B.Sc. B.Ed., CAIIB, M.A -PhD Astrology.


(Retired SBI Officer) Hyderabad. Life Member, JVVS and ICAS. Guest
Faculty for M.A.(Astrology), Telugu University, Hyderabad,
Contributor to Astrological Magazines
Managing Trustee, SANATHANA DHARMA PARISHATH AND SRI
KRISHNA- GAYATRI MANDIRAM.
Managing Editor “SREE GAYATRI” (M):9866242585/8247778506/
mail:sdparishath@gmail.com

J.Venkatachalapathi, B.Com, (CAIIB) Retired SBI Officer,


Hyderabad LHO, MA (Astrology) Sri Potti Sreeramulu Telugu University,
Hyderabad. Life Member, JVVS and ICAS, Contributor to Jyotisha-
Vastu Monthly Magazine, Hyderabad.
Executive Editor “SREE GAYATRI” Hyderabad.
M: 08247870462 – (L) 0810 6833554

Uday Karthik Pappu, Consultant Software and Hardware,


Trustee: SANATHANA DHARMA PARISHATH and SREE
KRISHNA GAYATRI MANDIRAM,
Technical Editor: “SREE GAYATRI” Hyderabad.
(M): – 8712101705
5

సపందన: మే 2023

01 విస్థాప్రగ్డ రామలింగేశవర్ రావు: 94901 95303: నమసేీ. ఏప్రిల్ సంచిక 38 వ


పేజీలో నా వాాసం శీర్షిక శ్రీ పాద్ర్వింద శతకంక బద్యలుగా మంద హాస
శతకం (5 వ శతకం) గా భావించ గోరెదను. కేవలం శీర్షిక (పేరు ) పొర్బాట్ట
పడింది. మిగిలినదంతా మంద హాస శతకమే. ఇది నా పొర్బాటే.

02 రాపాక వంకట ప్రభాకర్ బాబు :9701320303: గౌర్నీయులైన Dr.V.N.శాస్త్రి


గారు, శ్రీ గాయత్రి పత్రిక వార్షకి నమస్థకర్ములు. మీరు చేసీని సేవ అమోఘం.
ఎందరో తెలియని వార్షకి " మంచి విషయాలు , ఉచితంగా, కళ్ళక అదేేటట్ట్
రూపొందించి, వాటాాప్, మెయిల్ లోను పొంద్యపరుసీనాిరు. ధ్నావాదములు.
అలాగే చకకటి ర్చియితలు, సేకర్ణ కర్ీలు, మంచి విషయాలు అందర్షకి తెలియ
చేసీనాిరు. నిజంగా మీ కృష్ట అభినందనీయం. " తవర్లోనే మాస పత్రిక
రూపంలో ప్రింట్ చేస్త్ర, ప్రత్మన్లా, సవలప మూలాం తో ఇంకా ఎకకవ మందికి
అందచేసేంద్యక కృష్ట చేయాలనీ, " ఆ శకిీ, ఆయురారోగ్ా, ఐశవర్ాములు, ఆ
భగ్వంతుడు మీక ప్రస్థదించాలని కోరుతూ.....

03 డాll రాఘవ యస్. బొడుుపలిల: 87928 57659: శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక మర్షయు
జ్యాత్మష మాస పత్రిక సంపాదకలు డా. వి. యన్. శాస్త్రి గారు ఈ మధ్ానే
పర్షచయమయాారు. ఈ పత్రిక ఏప్రిల్ సంచికలో ప్రచుర్షతమైన వాాసములు ఇది
బాగుంది, దీనిలో విషయం తకకవ అని చెపపటానికి వీలులేకండా అనీి చకకగా
ఉనాియి. ప్రత్మ వాాసం చద్యవుతుంటే ఎంతో ఆనంద్నిి కలిగించింది.
ఉద్హర్ణక, శ్రీ గ్ర్షమెళ్ళ వారు వ్రాసీని సందర్ాలహర్ష శ్లలక భాషా వర్ణన
చద్యవుతుంటే, ఉపనాాసం వింట్టనిట్టల ఉంది, బాగుంది. ఏప్రిల్ సంచికలో
ప్రచుర్షతమైన వాాస ర్చయితలు అందర్షకి పేరు పేరున నా అభివందనలు.
ఈ పత్రికలో ప్రచుర్షతమౌతుని తెలుగు అక్షర్ం చదవటానికి కళ్ళక చాలా
ఆనందంగా ఉంది. ఇది చాలా ముఖాం, ఎంద్యవలన అనగా పత్రిక చదివేవాళ్ళకి
కనుి శ్రమపడితే, పత్రికను వంటనే మూసేస్థీరు. ఈ విధ్ముగా ఒక పత్రిక ఆస్త్రీక
6

మహాశయులక ఉపయోగ్పడేటట్టల, ప్రత్మ న్లా తీసకరావటం ఒక కళే కాక,


ఎంతో మందికి సనాతన ధ్ర్ిం మీద ఆసకిీ పంపొందించడం ఒక వృత్మీగా
పట్ట్కని శ్రీ శాస్త్రిగారు అభినందనీయులు.

04 విస్థాప్రగ్డ రామలింగేశవర్ రావు: 94901 9530: శ్రీ గాయత్రి ఏప్రియల్


సంచిక..సపందన ఈ న్లలో ప్రచుర్షంచిన వాాస్థ లనీి బాగునాియి.
గ్ంగాపుషాకరాలపై జయం వార్ష వాాసం విపులంగా ఉంది. మికికలి ఉపయుకీం
గా ఉంది. కొండగ్ట్ట్ ఆంజనేయ దేవాలయం పై వాాసం లో మణికంఠ గారు
ఎన్ని విషయాలు తెలిపారు.మాయ ఎలా ఆవహిసీంది అని సేకర్ణ వాాసం
చాలా ఆసకిీకర్ంగా కొనస్థగింది. అలాగే శర్ణా గ్త్మ, నింద్సీత్మ వాాస్థలు ర్స
వతీర్ంగా ఉనాియి. భార్గవ శర్ి గార్ష స్థధ్కడు -మనసా లో కిలష్మైన
వేద్ంత విషయాలను చర్షించారు. సనిిధి వార్ష సందర్కాండ బహు
సందర్ంగా ఉంది. ప్రశ్లితీర్మాలికలో విషయానిి సంది గ్ధం గానే ఉంచారమో
అనిపంచింది. కలపీంగా విషయానిి వివర్షసేీ బాగుండును అనిపంచింది. ప్రశి
శాసిం పై శ్రీమత్మ లలితా శ్రీహర్ష గార్ష వాాసం ఆదాంతం అలర్షంచింది.

శ్లభకృత్ (నూతన) నామ సంవతార్ం లో జరుగ్బోయే కొనిి ఆధ్యాత్మిక – జ్యాత్మష


విషయాలు గ్మనించండి:
గ్ంగా నది పుషకరాలు 22-04-2023 to 03-05-2023)
అధిక శ్రావణం 18-07-2023 నుండి 16-08-2023
28/29-10-2023 శనివార్ం పాక్షిక చంద్ర గ్రహణం. ఇంతక ముంద్య గ్రహణాలు మన
భార్త దేశంలో కనిపంచవు. కాబటి్ మనక గ్రహణ నియమాలు లేవు.
శుక్ర మౌఢ్ాము 08-08-2023 నుంచి 18-08-2023
ఈ పై విషయాలను సూచనా మాత్రంగా గ్రహించండి. మర్షంత లోతయిన విషయాలను
తవర్లో తెలుపగ్లము. గురు మౌఢ్ాము, శుక్ర మౌఢ్ాము శూనా మాసములు, మౌఢ్ాము
లంద్య తర్పణ, జప హోమాది శాంతులు తపప ఇతర్ శుభ కార్ాములు చేయరాద్య

... శ్రీ గాయత్రి


7

लौकििानाां कि साधूनाां, अर्थं वागनुवर्तर्े ।


ॠषीणाां पनु राद्यानाां, वाचमर्थोsनध
ु ावकर् ।।
(భవభూత్మ కృత ఉతీర్రామచర్షతం)

లౌకికలయిన సతుపరుష్ణలు భావప్రకటననిమితీం భాషనుపయోగిస్థీరు.


కానీ మహరుిలమాటను భావం అనుసర్షసీంది.
Spiritual people use words to insight their inner feelings.
Thoughts follow Great Rishis’ words

సంపాదకీయం:
గేయం గీతా నామ సహస్రం - ధ్యాయం శ్రీపత్మ రూపమజస్రం |
నేయం సజజన సంగే చితీం - ధ్యాయం దీనజనాయ చ వితీం ||భజ గోవిందం-27||
భగ్వదీగత, విష్ణణ సహస్రనామాలను గానం చెయాాలి. ఎలలప్పుడూ శ్రీ మహావిష్ణణవు యొకక
రూపానిి ధ్యానించాలి. సజజన స్థంగ్తాంలో మనసని నడపాలి. దీనులైన వార్షకి ధ్నానిి
ద్నం చెయాాలి. శ్రీ ఆది శంకరుల ఈ బోధ్నక కాల దోషం లేదంటారు శ్రీ భార్తీ తీర్ా
స్థవమి. ఎపపటికీ సతాం. స్థర్వభౌముడైనా, శ్రీమంతుడయినా, పండితుడయినా ఎవర్యినా
కూడా వినయంగా వుంటేనే శ్రేయసా. ఇంద్యలో ఎవర్యినా అగిిని ముట్ట్కంటే చేయి
కాలక మానద్య. అలాలగే అహంకార్ంతో అకార్ాములను చేసేీ వార్షకి పతనం తపపద్య. ఈ
బోధ్న వేద విదితతమైనది. ఇది రెండు విధ్యలు. కేవల కర్ిలు కొనిి. విద్ాసహితమైనవి
కొనిి. ఈ రెండవజాత్మ కర్ిలకే ఉపాసనలని పేరు. ఉపాసన అంటే శాసిము చెపపన ఒక
ఆలంబనానిి పట్ట్కొని ద్నిమీద మనసా లగ్ి౦చేస్త్ర మర్ష యొక చింత లేకండా ద్నినే
చింత్మసూీ పోవటం. ఇది కేవల కర్ి కనాి ఎకకవ ఫలితమిసీంది స్థధ్కడికి. ఆధ్యాత్మిక
జీవితంలో ఇది అతుానితమైన ప్రయాణం. మనిష్ట ప్రయాణం బయటక కాద్య. లోపలక
జర్గాలి. యాత్ర అనేది బయట కాద్య. అంతరాాత్రను మనిష్ట చెయాాలి. ప్రపంచమంతా మనిష్ట
8

త్మర్షగినా చివర్క ఆధ్యాత్మికంగా ఏమీ స్థధించలేడు. అదే తనలోనికి తాను (అంతర్ యానం)
ప్రయాణం చేసేీ ఉని గ్దిలో నుంచి కదలకండా జాఞనానిి పొందవచుి. పూర్వ కాలంలో
మహరుిలు దేశాలు పట్ట్కని ఎప్పుడూ త్మర్గ్లేద్య. ఒకచోట స్త్రార్ంగా కూచుని తపసా
చేశారు. తపసా అంటేనే ధ్యానం . ధ్యానం ద్వరానే జాఞనస్త్రదిధని పొంద్రు.
కానీ, ధ్యానానికి నిలకడ అవసర్ం. ఆ పదప ఏకాగ్రత కావాలి. మనసా ఒక విధ్ంగా వినేది
కాద్య. మనసక శర్తరావసరాల మీదే దృష్ట్ ఉంట్టంది. అపపటికి భౌత్మక జీవితానికే
(Material Life) ప్రాధ్యనాత. మనసను వనుకక త్రిపపగ్లిగితే ఆతి దర్శనం. ఆధ్యాత్మిక
జీవితం (Spiritual Life). ద్నికే అభాాసం కావాలంట్టనాిడు శ్రీకృషణ పర్మాతి.
“అభ్యాస యోగ యుక్తేన చేతసా నానాగామినా I
పరమం పురుషం దివ్ాం యాతి పార్థానుచంతయన్ I (అక్షరపర్బ్రహ్మయోగము-8)
అభాాసముగూడ ఒక యోగ్ముగా గుర్షీంచబడింది. అభాాసము వలననే సతాంకలపము, దైవ
విచార్ణ అనునవి కద్యరుకొంటాయి. చితీము అత్మ చంచలమైనది, కనుక ద్నిని నిగ్రహించి
ప్రాపంచిక విషయములనుండి మర్లిి, దైవమునందే కేంద్రీకృతము చేయాలి. ఆతిను
(పర్మాతి) గుర్షంచి గురుీ కొచిినప్పుడు మాత్రమే కాక మర్ల మర్ల చింతన చేయాలని
చెపపబడింది. అలా చింతన చేసేీ సర్వజ్ఞఞడు , దివా పురుష్ణడు అయిన పర్మాతినే చేరును.
“యదేవ విదాయా కరోత్మ శ్రదధయో పనిషద్ తదేవ వీర్ా వతీర్ం భవత్మ” అంట్టనిది,
ఛందోగోాపనిషతుీ. అజాఞనంతో చేస్త్రన ద్నికంటే జాఞనంతో చేస్త్రన ద్ని
కాధికాము౦డకపోద్య. కాబటి్ ఉపాసన మామూలు కర్ికనాి శకిీమంతమైనది. దీనిని
దేవతోపాసన అంటారు. దేవతామూరుీలను మనసాతో ధ్యానిసూీ మంత్రపూర్వకంగా
హోమాది కర్ిలు నిర్వర్షీంచటం దేవతోపాసన.
ఇప్పుడే, ఇకకడే కొంత మారుప అవసర్ం. వాకిీగ్తం కంటే సమాజ శ్రేయసాని కూడా దృష్ట్ లో
పట్ట్కోవాలి. ఎంద్యకంటే తన శ్రేయసా సమాజ శ్రేయసాతో ముడిబడి ఉంది. సమాజం
అంతా సజజనులతో నిండాలి. అలా పాట్టబడడం కూడా మన బాధ్ాతే. ఈ ప్రయతిమే
శంకరుల బోధ్ అనాి దీనికి కాలదోషం లేదని శ్రీ భార్తీతీర్ా స్థవమి అనాి.
డా. వి. యన్. శాస్త్రి, మానేజంగ్ ఎడిటర్.
9

సందర్ా లహర్ష – 17
ప్రథమ భ్యగము
ఆనంద లహ్రి
గ్ర్షమెళ్ళ సతానారాయణ మూర్షీ: 93463 34136
శ్లల : కవీంద్రాణాం చేతః కమలవన-బాలాతప-రుచిం
భజంతే యే సంతః కత్మచిదరుణామేవ భవతీమ్ |
విర్షంచి-ప్రేయస్థా-సీరుణతర్- శ ంగార లహర్త-
గ్భీరాభి-రావగిి ర్షవదధ్త్మ సతాం ర్ంజనమమీ || 16 ||
అ : అమ్మమ జగనామతా ! కవి శ్రేష్ఠులయొకక మనస్సులనే కమల వ్నములలో ఉదయ సూరుాని
కంతి వ్ంటి అరుణవ్రణము గలిగిన నినుు సత్పురుష్ఠలు మ్మత్రమే సేవిస్సేనాురు. అటువ్ంటి
వారు బ్రహ్మ దేవునకు ప్రియుర్థలగు సరసవతీ దేవి యవ్వనము యొకక శ ంగార రస
ప్రభ్యవ్ములచే, అతి గంభీరమైన వాగివలాసములతో సహ్ దయుల మనస్సులను ఆనంద
పరుస్సేనాురు, సభ్య రంజనము చేస్సేనాురు.
వి : ధవ్ళ వ్రణముగల సరసవతి ని వ్రిణంచన
శంకరులు ప్రస్సేత శ్లోకములో ఎర్రని వ్రణముగల
సరసవతిని గూరిి తెలియజేస్సేనాురు. ఆమెయే
అరుణ భగవ్తి. పదాలను ఎకకడ వాడాలో
తెలియజేసూే అరధం కనాు అనుభూతి గొపుది, అను
భ్యవానిు కలుగజేశారు మహానుభ్యవులు. ఎకకడ ఏ
భ్యవ్ముందో దానికి తగగ భ్యష పడాలి, అది
ఆసావదించే బుదిధ అమమ అనుగ్రహంచాలి. అలాంటి మహానుభ్యవులు శంకరులు, కళిదాస్స,
మొదలైనవారు. కవితవం పలకలంటే ఓ తల్లో, అరుణ భగవ్తి వైన నీయొకక అనుగ్రహ్ం
ఉండాలి. ఎంత గొపు మ్మట వినాు, ఎంత గొపు వ్స్సేవును చూచనా అది ఇచినటువ్ంటి
తలిోని చూడాలి అంటునాురు శంకరులు.
10

సాతివక ధ్యానమును క్రితం శ్లోకములో చెప్పున శంకరులు ఈ శ్లోకములో ర్థజస ధ్యానం


గురించ తెలియజేస్సేనాురు. అరుణ వ్రణంతో ఉను అమమ అనుగ్రహ్ం వ్లన శ ంగార రస
ప్రధ్యనమైన వాగివలాసంతో సభ్య రంజనము చేయగలరని చెపుబడుతోంది.
‘కవంద్రాణం చేతః కమలవ్న బాలాతప-రుచం’
కవి శ్రేష్ఠుల మనస్సులు తామర కొలను వ్ంటివి. బాల ఆతపుడు అనగా ఉదయంచే సూరుాడు.
బాల సూరుాడు ఉదయంచనప్పుడు కమలవ్నం వికసిస్సేంది. కొలనులో నును తామరలు
విచ్చికుంటాయ. ఆ కరణంగా మనస్సును ఇకకడ కొలనుతో పోలాిరు. అమమ అరుణ
భగవ్తి. ఆమె వ్రణము ఎరుపు. ఆమెను తలచ్చకుంటే కవుల మనసునే కమల వ్నం
వికసిస్సేంది. ముడుచ్చకు పోవ్టం అంటే ఎటువ్ంటి భ్యవ్ము లేకపోవ్టం. వికసించటం
అంటే జ్ఞాన వికసనం, భ్యవ్ వికసనం. అమమవారి అరుణ కంతి సోకగానే కొలనులో
భ్యవాలూ ఆలోచనలు అనే పందామరలు వికసిసాేయ. కవులయొకక చతేము కమల వ్నము
వ్ంటిది. 'తరుణదితా పాటలా' అంటంది లలితా సహ్స్ర నామం. ఉదయ సూరుాని కంతి
కలది అమమవారు. అమమ 'ఉదాదాాను సహ్స్రాభ్య' ఉదయస్సేను వేయ సూరుాల కంతి గలది.
‘భజంతే యే సంతః కతిచదరుణమేవ్ భవ్తీమ్’
ఆ కమల వ్నమునందు వికసించే ‘బాలాతప రుచ’ ఆ లేత సూరుాని కంతి వ్ంటి దానవు
నువువ. అలాంటి నినుు 'భజనేే యే సంతః' సత్పురుష్ఠలు భజిస్సేనాురు. అమమవారిని అందరూ
భజించలేరు. శారదాదేవిని సలోక్షణము, సాదులక్షణముగల సత్పురుష్ఠలైతేనే
ఆర్థధంచగలుగుతారు. అమమను ఆర్థధసేే సత్పురుష్ఠలవుతారు, సత్పురుష్ఠలైతేనే అమమను
ఆర్థధసాేరు. 'భజంతే యే సంతః కతిచత్ అరుణం ఏవ్ భవ్తి' అరుణ వ్రణములో గల
అమమవారిని ధ్యానము చేయాలి. క్రితం శ్లోకములో ధవ్ళ వ్రణం గల అమమవారిని సేవిసేే వ్చేి
ఫలితం చెపుబడంది. ఈ శ్లోకమునందు ఎర్రనైన వ్రణముగల అరుణ భగవ్తిని సేవిసేే కలిగే
ఫలితం చెపుబడుతోంది.
‘విరించ-ప్రేయసాా-సేరుణతర-శృంగార లహ్రీ-గభీర్థభి-ర్థవగిాః’
అరుణ అనగా ఎర్రని ఎరుపు అనగా అనిరవచనీయమైన ఎరుపు, అటువ్ంటి ఎర్రని కంతితో
ఉను అమమను ఎవ్రైతే తలచ్చకుంటారో వారినోటినుంచ పలుకులు ఎలా వ్సాేయంటే
'గంభీర్థభిర్ వాగిాః' అనగా లోతైన భ్యవ్ం కలిగి ఉంటాయ. ఒకొకకకమ్మటలో వ్ాంగాం
11

వైభవ్ము ఉండాలి. ఒకక మ్మటలోనే అనేకరాములు చెపుగలిగిన వానిని మహాకవి అంటారు.


అలాంటి మహా కవులలో వాల్లమకి, వాాస్సడు, కళిదాస్స మొదలైనవారు ఉనాురు. వారి
కవితవం 'గభీర్థభిర్ వాగిాః ' ఇకకడ సంతః అనుది అటువ్ంటి వారి గురించే. అలాంటి
సత్పురుష్ఠలు అని అర్ాం ఆ వాకుకలు ఎలా ఉంటాయంటే 'విరించ ప్రేయస్థాః‘ బ్రహ్మ ప్రేయసి
అయన ఆ సరసవతి దేవి 'తరుణ తర' మంచ యవ్వనంలో ఉనుటువ్ంటి శ ంగార లహ్రి.
శ ంగారము అంటే అలంకరము, శ్లభ. సరసవతీ దేవిది ప్రౌఢమైన యవ్వనం. గంభీరమైన
వాకుకలతో పలికెడది ప్రౌఢ కవితవం. అటువ్ంటి వాకుకలతో నిండనది ప్రౌఢ సరసవతి. మంచ
యవ్వనంలో ఉను సరసవతీ దేవియొకక సందరా ప్రవాహ్ం ఎలా ఉంటుందో, అలాంటి
ప్రాభవ్ం వ్స్సేంది. ప్రౌఢ కవితావనికి పటిటంది పేరు శ్రీనాథమహాకవి.
చంద్రోదయ సమయంలో సముద్రం ఉప్ుంగుత్పంది. అలాగే యవ్వనంలో శ ంగార రస
ప్రవాహ్ము అలలై ఎగిసి పడుత్పంది. అరుణవ్రణము గల అమమవారిని ధ్యానించే సత్పురుష్ఠల
నుండ గంభీరమైన వాకుకలు, ఆలోచంచే కొద్దీ ఆనందపు లోత్పలనుంచ అలలవ్లె
ప్రవ్హసాేయ.
వాకుక, కవితవం , సంగీతం వటిని సరసవతితో పోలుసాేరు. శ ంగారమంటే అనిు
అలంకర్థలతో కూడుకును కవితవము ఎలాగో, అనిు అలంకర్థలతో ఉను సరసవతి అలాగ.
మ్మటలో శబాీలంకర్థలు, అరాాలంకారాలు ఉంటాయ. అదే సంగీతమైతే సవర సందరాం,
ర్థగ సందరాం, తాళ సందరాం పలుకుతాయ. సంగీతానికి కనీ సాహతాానికి కనీ ఆ తలేో
దికుక. కనుక అంత శ ంగార భరితమైన అలంకరములు, పుష్టట కలిగినటువ్ంటి శ్లభతో అర్ా
గంభీరమైన వాకుకలతో పలికేటువ్ంటి పలుకులు ఆ అరుణ సరసవతిని ధ్యానిసేే వ్సాేయ.
అరుణ సరసవతి అంటే అరుణకంతి తో ఉను సరసవతిని ధ్యానించాలి. ' పాశాంకుశ ధర్థమ్
దేవం ధనుర్థాణ ధర్థమ్ శివామ్ వ్రదాభయ హ్సాేం చ పుసేక అక్ష కలిుతామ్' అమమ ఎర్రగా
ఉంటుంది, ఎనిమిది చేత్పలతో ఒప్పుతోంది. పై నాలుగు చేత్పలలో పాశము, అంకుశము,
చెరుకు విలుో, ఐదు పువువల బాణలు ధరించ ఉంది. అరుణ వ్రణంలో ఉనుది. ఇది కమ్మక్షీ
రూపం.
మరొక నాలుగు చేత్పలు ఉనాుయ క్రింద. వ్రద ముద్ర, అభయముద్ర, పుసేకము, అక్ష మ్మల
ధరించ ఉంది. ఇది సరసవతీ రూపం. దేవ్తల రూపాలు మంత్రాల కలయకతో ఏరుడతాయ.
12

కొనిు బీజ్ఞక్షర్థలు కలపగానే దేవ్త రూపంలో మ్మరుువ్స్సేంది. అందుచేత అరుణ సరసవతి


అంటే కమ్మక్షి రూపం, శారదా దేవి రూపం కలసిన భగవ్తి. ఎరుపు తెలుపు కలిసేే ఎరుపై
పోత్పంది. కనుక అరుణ సరసవతి తెలోని సరసవతితో కలిసేే అరుణ సరసవతి అయపోత్పంది.
శారదా రూపం కమ్మక్షీ రూపం కలిసిన అరుణ సరసవతిని ఎవ్రు ఉపాసన చేసాేరో వారికి
అమమ అదుాతమైన పలుకులను కటాక్షిస్సేంది. శ్రీహ్రుుడు అనే కవికి అదుాతమైన కవితవం
ఇచిందిట అమమ.
‘విదధతి సతాం రంజనమ్ అమీ’
శ ంగార రస ప్రధ్యనమైన వాగివలాసాలతో అరుణ భగవ్తిని సేవించే ఉపాసకులు,
సత్పురుష్ఠలకు ఆనందమును కలుగజేసాేరు. అమమ అనుగ్రహంచన పాండతా ప్రతిభతో
సభలలో సభ్యాలను రంజింప జేసాేరు.
ఈ శ్లోకనికి యంత్రం మూడు 'వ్ం' బీజములు ఉను సమ భ్యజ త్రికోణం. ఈ యంత్రానిు
సేవించటం వ్లో సకల వేద శాసర జ్ఞానము కలుగుత్పందని చెపుబడంది.

వాాస్థలలోని అభిప్రాయాలు ర్చేయతలవే. ఏమనాి సంశయాలుంటే వార్షతోటే నేరుగా


సంప్రదించవచుి. “శ్రీ గాయత్రి” పత్రిక బాధ్ాత వహించద్య. కానీ సపందన మాక
తెలియచేయండి. మీ పేరు, చిరునామాతో మాక వ్రాస్త్రనటలయితే మీ సపందనను పత్రికలో
ప్రచుర్షస్థీము. అలాలగే మీ సూచనలు కూడా పంపవచుి. .. డా. వి. యన్. శాస్త్రి

మంచి వాాస్థలను శ్రీ గాయత్రి పత్రిక ద్వరా సమాజంలో అందర్షకీ అందివావలని


ఆకాంక్ష. ఇంద్యక మీ అందర్షనుంచి ఆశిసీనిది ప్రత్మ ఒకకరూ 10 మందికి తకకవ
కాకండా సభుాలను చేర్షపంచడం. వార్ందర్షతోటి మీరు మన పత్రికను పంచుకోవడం
(share చెయాడం)… .. డా. వి. యన్. శాస్త్రి, మానేజంగ్ ఎడిటర్.
13

మహాభార్తం – విశేషాలు
(సేకర్ణ వాాసం)
భార్తీయ సంసృత్మకి, స్థహితాానికీ మూల కందమైనవి మూడే మూడు. అవి
శ్రీమద్రామాయణం, శ్రీమహాభార్తం, శ్రీమద్ిగ్వతం. ఈ మూడింటినీ మనక
అందించినవారు వాల్మికి, వాాస మహరుిలు. వార్ష దృష్ట్ అంతా మానవ సముదధర్ణం మీదనే.
ఈ సముదధర్ణం రెండు విధ్యలు – ఒకటి ఐహికం, రెండు పార్మార్షాకం. రామాయణం
వ్రాస్త్రన వాల్మికి మహర్షి దృష్ట్ తంబది పాళ్ళళ ఐహికం మీద ప్రసర్షంచింది. వాాసమహర్షి
దృష్ట్ ఇహపరాలు రెండింట సమంగా ప్రసర్షంచింది. అదే వాాసలవార్ష దృష్ట్ భాగ్వతంలో
ఎకకవ భాగ్ం పర్ం మీద ప్రసర్షంచింది. మహాభార్తం అలా కాక ఇహపరాలు రెండింటికీ
సమప్రాధ్యనాం ఇచిింది. ఇహం పేరుతో ధ్రోిపాసన, పర్ం పేరుతో బ్రహోిపాసన చేస్త్రంది.
ఆయా ఉపాసనలక చకకని త్రోవలు చూపంది.
మానవుడు ఇకకడ ప్రవర్షీంచే తీరునూ, పరానికై ప్రవర్షీంచవలస్త్రన తీరునూ, రెండింటినీ
ర్ంగ్ర్షంచి అందించారు వాాస మహర్షి. ‘ధ్రి మత్మర్ివతు వః సతతోత్మాతానాం సహ్యాక ఏవ
పర్లోక గ్తసా బంధు’ అని ఎలుగెత్మీ చాటాడు మహర్షి. అలాగే, విద్యర్నీత్మ,
రాజధ్రాినుశాసనం మాత్రమే కాకండా, కథలో ఇమిడిపోయేటట్టల సతాానిి గుర్షంచి
(శకంతలోపాఖ్యానం), అహింసను గుర్షంచి (రురు చర్షత్ర, ధ్ర్ివాాధోపాఖ్యానం), క్షమను
గుర్షంచి, గ్ర్వ రాహితాానిి గుర్షంచి, కలుపుగోరుతనానిి గుర్షంచి ఎన్ని విశేషాలు
చెపుతాడు. అలాగే పరానిి గుర్షంచి మోక్ష ధ్రాిలు, సనతుాజాతీయం , భగ్వదీగత, అనుగీత,
విష్ణణ సహస్రనామ స్తీత్రం, శివ సహస్ర నామ స్తీత్రం, యక్ష ప్రశిలు మొదలైనవి చెపాపడు.
అజాఞనంతో కళ్ళళ మూసకపోయిన లోకలక జాఞననేత్రాలు తెర్షపంచాడు. ధ్రాిర్ా కామ
మోక్షాలు తెలియక చీకట్లల తడుముకంటూ కొట్ట్మిటా్డే దీనులక శ్రీమహాభార్తం అనే
సూరోాదయం కలిగించి చీకటలను తర్షమేశాడు. ప్రపంచం అనే గ్రాిలయం నిండా
పుషకలమైన వలుగులు నింపాడు. అంద్యకే భార్తం మహతాీానిి, భార్వతాీానిి కలిగి
మహాభార్తం అయింది. విలువయిన, బరువైన భావాలక నిలయమయింది. ధీమానుాలకే
అందే వేద్లలో ఉని విజాఞనమంతటినీ స్థమానుాలక కూడా అందించాలనీ, శాసి విజాఞనం
14

స్థమానుాల ఒడిలోకి తీసకరావాలనీ ఎంతో కరుణతో వాాస మహర్షి శ్రీ మహాభార్త


రూపంలో మనముంద్యంచాడు . పంచమ వేదం అనేటట్టల కూర్షి మనక అందించాడు.
ధ్ర్ి తతీాజ్ఞఞలు ధ్ర్ిశాసిమనీ, ఆధ్యాతి వేతీలు వేద్ంత శాసిమనీ, నీత్మ విశార్ద్యలు నీత్మ
శాసిమనీ, మహకవులు మహాకావామనీ , వైయాకర్ణులు పర్మ లక్షయ సంగ్రహమనీ,
పౌరాణికలు బహు పురాణ సముచియమనీ కొనియాడుతూ ఉండేటట్టల వివిధ్ వేదర్తాిలు
తెలిస్త్రన వాాసభగ్వానుడు శ్రీమహాభార్తానిి విశవమంతటికీ హితం కలగాలని ఆశించి
వ్రాశాడు. అంద్యకే,
‘ ధ్రి చారా చ కామే చ మోక్షే చ భర్తర్ిభ
యదిహాస్త్రీ తదనాత్ర యనేిహాస్త్రీ న తత్ కవచిత్ ‘
అని కంఠోకిీ గా చెపాపడు వాాస మహర్షి. ఈ శ్రీమహాభార్తానిి మనసలో నింపుకొని వాాస
మహర్షి యోగ్శకిీతో సర్వమునూ వీక్షించాడు. అంద్యలో ఆయనక లోకవృతీమంతా
కనపడింది. సృష్ట్ అంతా సంక్షేపంగా గోచర్షంచింది. వేద్లు, ధ్రాిర్ా కామాలు, లోకయాత్రా
విధ్యనం అంతా దృష్ట్ గోచర్మయింది. ద్నిి అంతా వాాసడు సంక్షిపీంగానూ,
విస్థీర్ంగానూ చెపాపడు. తపసాతో వేద్లను వింగ్డించి (వాాసం చేస్త్ర) ఈ ఇత్మహాస్థనిి
వ్రాశాడు వాాసడు. ఇది శిష్ణాలక ఎలా చెపాపలా” అని ఆలోచించాడు. అంతలో బ్రహి
ప్రతాక్షమయి, నీవీ కావాం వ్రాయటానికి గ్ణేశుని సిర్షంచు అని చెపప అంతరాధనమయాాడు.
వాాసడు గ్ణేశుని సిర్షంచాడు. గ్ణేశుడు ప్రతాక్షమయి ‘నా లేఖిని ఆగ్కండా చెపాపలి’ అని
షర్తు పటా్డు. అలాగే అని వాాసడు ‘అర్ాం చేసకొని వ్రాయి’ అనాిడు. సర అనాిడు
విఘ్నిశవరుడు. అంద్యచేత వాాసడు గూఢారాాలు కల శ్లలకాలు మధ్ా మధ్ాలో చెపేపవాడు.
అవి అర్ాం చేసకొని వ్రాసేవాడు గ్ణేశుడు. అట్టవంటి కిలష్ శ్లలకాలు 8800 ఉనాియి.
జనమేజయుడు అడిగితే వాాసడు తన శిష్ణాడయిన వైశంపాయనుని భార్తం చెపపమని
ఆదేశించాడు.

పూర్వం దేవతలు నాలుగ వేద్లను ఒక వైపున, భార్తం ఒక వైపున త్రాసలో వేస్త్ర తూసేీ,
మహతీతీాము, భార్వతీామూ కలిగిన భార్తం వైపు మొగుగ చూపందనీ, అంద్యకే
మహాభార్తం అని పేరు వచిిందనీ మహాభార్తం యొకక నిరుకిీ చెపాపడు. వేద్లనీి
15

స్థంగ్ంగా చదివినా కూడా భార్తం చదవకపోతే వానిని విచక్షుణుడుగా పర్షగ్ణించరు. ఈ


కథ వినాిక మరో కథ వినాలని ఎవర్షకీ అనిపంచద్య. కథార్చయితలక కూడా ఈ కథ
ఎంతో ఆశ్రయం ఇసీంది. భార్తం చదివినవానికి పుషకర్ జలాభిషేచనంతో పనిలేద్య. వేద
విప్రునక కనకశృంగాలు కల వంద గోవులు ద్నం చేస్త్రనంత పుణాం నితామూ భార్త కథను
వినివానికి కలుగుతుంది.
అట్టవంటి శ్రీ మహాభార్తం లక్ష శ్లలక పర్షమితమయిన ఉతృష్ గ్రంథంగా, బృహదగరంథంగా
వాాసమహర్షి సంసృతభాషలో అందించాడు. తరువాత రాను రాను దేశీయ భాషలలొ
ఎంతోమంది కవులు భార్తానిి తమ భాషలలోకి అనుదించుకొనాిరు. కానీ మన తెలుగు
మహాకవులు ననియ, త్మకకన, ఎర్రనలు వాాస భార్తానిి వాాస హృదయానికి సనిిహితంగా,
సమగ్రంగా సర్సంగా తెలుగు వార్షకి అందించారు. ‘వింటే భార్తమే వినాలి, త్మంటే గారెలే
త్మనాలి’ అనే పేరు వచేిటట్టల ర్చించారు కవిత్రయం వారు. అట్టవంటి ఆంధ్ర మహాభార్తం
మన ద్యర్దృష్వశాతూీ మన తెలుగు వార్షకి దూర్మయిపోతోంది. పైగా పదాం అంటే
చాలామందికి భయం కలుగుతోంది, ‘వచిిన వాడు ఫలుగణుడు’ అనే పదాం తెలుగు ఎం.ఏ.
చదివిన వారు కూడా సర్షగా చెపపలేకపోతునాిరు. ఏదేమైనా మహాభార్తం మన
తెలుగువార్ష ఇంటింటా ఉండవలస్త్రన గ్రంథం అనుటలో అత్మశయోకిీ లేద్య. ఓమ్ తత్ సత్!

హింద్యతవం అనేది ఒక మతమో లేక నినాదమో కాద్య, 800 ఏళ్ల పాట్ట మన


పూర్వజ్ఞలు అక్రమ వలస ద్రుల ఖడగ ఘాతాలను భర్షసూీ, ఓరుితూ,
మర్ణిసూీ, పోరాటం చేసూీ సనాతన సంసృత్మ అనే దీపానిి
ఆర్షపోనీయకండా మనక అందించారు, ఆ జ్యాత్మ నితాం వలిగేలా
చూసకంటూ ముంద్యక స్థగుద్ం. అదే మన ధ్యాయం కావాలి.
16

108 దివాక్షేత్రాల సమాచార్ం -35


కిడాంబి సదర్శన వేణుగోపాలన్: 90005 88513
99. నైమిశార్ణాం: ఈ క్షేత్రం లక్ష్మణపుర్ష, UP (Lucknow) నుండి 90 కి.మీ. దూర్ంలో
గోమత్మ నది ఒడుున ఉనిది. ఉండటానికి సత్రములు ఉనివి.ఈ క్షేత్రం శ్రీర్ంగ్ం, శ్రీమూషణం,
స్థలగ్రామం, తోతాద్రి (వానమామలై), త్మరుపత్మ, పుషకర్, బదర్షతో సహా ఎనిమిది
సవయంవాకీ క్షేత్రములలో ఒకటి. ఈ క్షేత్రానిి తపోవనం అని కూడా అంటారు. భూమి మీద
తమిిది తపోవనములు ఉనివి. దండకార్ణాం, సంధ్వార్ణాం, జంబుకార్ణాం,
పుషకరార్ణాం, ఉతపలార్ణాం, బదర్షకార్ణాం, గురుజంగాలార్ణాం, అధుితార్ణాం,
నైమిశార్ణాం.
సాలపురాణం: శ్రీహర్ష ఇచిట అర్ణా
రూపములో, వృక్షరూపములో
ఉంటాడు."బ్రహివనం,
బ్రహిశవృక్షమాశీత్, బ్రహితేవనం" అని
ఉపనిషద్ వాకాం. అంటే నైమిశార్ణాం
అంతా హర్షమయమే. ఈ అర్ణాములో ఒక
కాలంలో 60,000 మంది ఋష్ణలు
ఉండేవారు. వరాహపురాణం ప్రకార్ం
విష్ణణవు తన సదర్శనచక్రానిి ప్రయోగించి ఇకకడి రాక్షసరాజ్ఞను, వాడి అనుచరులను ఒక
నిముషంలో సంహర్షస్థీడు. అంద్యచే ఈ క్షేత్రానిి నైమిశార్ణాం అంటారు. మూలవరుల
దేవరాజన్. మూలవర్లక శ్రీహర్ష అను మర్షయొక త్మరునామము కలద్య. తాయార్ శ్రీహర్షలక్ష్మి.
సనిిధి తీర్ామును చక్రతీర్ామని, విమానమును శ్రీహర్ష విమానమని అంటారు.మర్ష యొక
ఇత్మహాసం ప్రకార్ం: ఆలయాలలో పూజావిధ్యనానిి ఆగ్మసూత్రంగా జర్షపస్థీరు.
ఏ సమాయానికి ఏ పూజ చేయాలి. ఏ పూవులు వాడాలి. దేవీ దేవతలక ఎప్పుడు ఏమి
ఆర్గింపు చేయాలి. ఎంత ఆర్గింపు చేయాలి. ఏ ఏ ఉతావాలు ఎప్పుడు ఎలా చేయాలి. ఇతాాది
విషయాలు, వివరాలు ఆగ్మసూత్రంలో పొంద్యపర్చబడినాయి.
17

మనక ఐద్య ఆగ్మములు ఉనివి.1. వైషణవం: విష్ణణవును పూజంచే విధ్యనం.2. శైవం:


శివుడిని పూజంచే విధ్యనం.3. శాకేీయం: శకిీని పూజంచే విధ్యనం.4. గాణాపతాం:
గ్ణపత్మని పూజంచే విధ్యనం.5. కమార్ం: కమార్స్థవమిని పూజంచే విధ్యనం.
వేద పాఠశాలలు ఇప్పుడు 2, 3, 4, 5 ఆగ్మ విధ్యనాలను కలిపేస్త్ర బోధిసీనాియి. వైషణవ
ఆగ్మంలో రెండు విధ్యనములు ఉనివి. పాంచరాత్రం, వైఖ్యనసం.శ్రీర్ంగ్ం మొదలయిన
ఆలయములలో పాంచరాత్ర ఆగ్మం పాటిసేీ, త్మరుమల మొదలయిన ఆలయములలో
వైఖ్యనసం పాటిస్థీరు.
వైఖ్యనస ఆగ్మమునక మూలపురుష్ణడైన విఖనస మహర్షి విష్ణణమూర్షీ అంశతో నాలుగు
భుజములు, శంఖు చక్రాలతో భూమిమీద అవతర్షంచారు. అలా ఆవిర్ివించిన విఖనసనితో
శ్రీమహావిష్ణణవు ఓ విఖనస్థ, నాయొకక
విగ్రహారాధ్నక నాచే సృష్ట్ంచబడిన నీవు నా
విగ్రహారాధ్న కొర్క ఒక సూత్రమును
యజ్ఞరవద్నుస్థర్ంగా ర్చించు, అది నీ పేరు మీద
లోకంలో ఖ్యాత్మ గ్డిసీంది అని సూచించారు.
అప్పుడు విఖనస మహర్షి “ఓ స్థవమీ! నీ యొకక
ఆరాధ్నక మర్షయు శాసి ర్చనక నాక అనువైన
ఒక ప్రదేశం సూచించమని ప్రార్షధస్థీడు . అప్పుడు
మహావిష్ణణవు తన చక్రాయుధ్యనిి వదిలి ఇది ఏ
ప్రదేశమును సూచించున్న అదియే నీక నివాస యోగ్ామని సెలవిస్థీడు.
ఆ చక్రాయుధ్ము అనిి లోకములు త్మర్షగి చివర్క భూ లోకమున ఒక సందర్ ప్రదేశం తాకి
అదృశామౌతుంది . చక్రము యొకక “నిమి ” (ఇరుస) తగిలిన ప్రదేశము కనుక ద్నిని
“నైమిశార్ణాం“ అనాిరు. అది మహరుిలక పుటి్నిలుల. మనం ఏ పురాణం వినాి, ఈ
పవిత్రమైన నైమిశార్ణాం ప్రస్థీవన లేకండా వుండద్య. సూతమహాముని శౌనకాది
మహామునులక వేదములు, భాగ్వతం, అషా్దశ పురాణములు, వివిధ్ ఇత్మహాసములు
వివర్షంచిన క్షేత్రం ఇది. మర్షయొక ఇత్మహాసం ప్రకార్ం పూర్వకాలములో శౌనకాది
మహామునులు బ్రహి దగ్గర్క వళ్ళళ భూమిమీద యజఞ యాగాద్యలు చేసకోవడానికి, తపసా
18

ఆచర్షంచడానికి అనువైన ప్రదేశం సూచించమని ప్రార్షాంచారు. ఆయన ఒక దర్ికర్రను


చక్రంలాగా చుటి్ ద్నిని భూమి మీదక దొర్షలస్థీడు.
ఆ చక్రం ఎకకడ ఆగితే అది పుణాసాలమౌతుందని, అచిట యజఞయాగాద్యలు జర్షపంచడం చాలా
శుభప్రదమని సెలవిస్థీడు. చక్రమును నేమి అంటారు. నైమిశం అంటే చక్రం ఆగిన సాలం.
నేమి ఈ అర్ణాములో ఆగినంద్యన ఈ ప్రాంతానిి నైమిశార్ణాం అనాిరు. ఇచిట వేలకొలది
ఋష్ణలు, యోగులు తపసా చేశారు. ఇకకడ గొపప గొపప యాగ్ములు జర్షగినవి.
వృత్రాసరుడు ఇంద్రుడిని యుధ్ధంలో ఓడించి సవర్గంనుంచి తర్షమేస్థీడు. వాడు అపపటికి
వాడుకలో ఉని ఏ ఆయుధ్ముచేతగాని, లోహముతో, చెకకతో చేయబడిన ఏ ఆయుధ్ము
వలన గాని మర్ణం లేకండా వరాలు పొంద్డు. దికకతోచని స్త్రాత్మలో దేవేంద్రుడు
శ్రీమనాిరాయణుడిని ఆశ్రయిస్థీడు. దధీచి ఎముకలతో చేయబడిన ఆయుధ్ం మాత్రమే
అసరుడిని సంహర్షంచగ్లదని, కావున ఆయనను నైమిశార్ణాం వళ్ళళ దధీచిని
ఆశ్రయించమని శ్రీహర్ష సలహా ఇస్థీడు. ఇంద్రాది దేవతలు నైమిశార్ణాం వళ్ళళ దధీచికి
విషయం వివర్షంచి, సహాయం చేయమని అర్షాస్థీరు. మునివరుాడు వాళ్ళకోసం
ప్రాణతాాగానికి స్త్రధ్ధమై, తాను ప్రాణం విడిచేలోపల భూమిమీద ఉని అనిి తీర్ాములలో
తీర్ామాడి (స్థినంచేస్త్ర) వస్థీనని అంటాడు. ఇంద్రుడు సమయం వృధ్య కాకండా ఉండటానికి
అనిి తీర్ాముల పవిత్ర జలములు నైమిశార్ణాం తీసకని వస్థీడు. అంద్యచేత ఇచిటి చక్రతీర్ాం
అంతటి మహిమకలిగినదని పదేలు చెపుతారు.
దధీచి అంతట ఆ తీర్ాంలో స్థినమాచర్షంచి, యోగ్ధ్యర్ణతో ప్రాణం విడుస్థీడు. ఇంద్రుడు
అంతట ముని వన్ిముకతో వజ్రాయుధ్ం తయారుచేస్త్ర, వృత్రాసరుడిని సంహర్షంచి సవర్గం
త్మర్షగి కైవసం చేసకంటాడు. నిజానికి వృత్రాసరుడికి ఇంద్రుడి చేత్మలోనే మర్ణం రాస్త్రపటి్
ఉంది. ఎంద్యకనగా--- ఈయన తవష్ ప్రజాపత్మ కొడుక. ఆయన ఇంద్రుడిమీద కక్ష
తీరుికొనడంకోసం బ్రహిదేవుని గుర్షంచి తపసా చేస్త్ర ఇంద్రుడిని సంహర్షంచే కొడుక కావాలి
అని వర్ం అడగ్డానికి బద్యలుగా పొర్పాట్టన ఇంద్రుడిచేత సంహర్షంపబడే కొడుక కావాలి
అని వర్ం పొంద్యతాడు. నార్ద్యడు ఉతీమమైన తీర్ాంకోసం కైలాసం, వైకంఠం వళ్ళళ అకకడ
ఎకకడా ఉతీమమైన తీర్ాంకానక నైమిశార్ణాం వచిి చక్రపుషకర్షణిని సేవిస్థీడు. అమావాసా
త్మథిని పుణాదినంగా భావించి భకీలు ఈ తీర్ాంలో స్థినమాచర్షస్థీరు. రాముడు రావణ
19

సంహారానంతర్ం బ్రహిహతాపాతకం పోగొట్ట్కోవడానికి ఈ తీర్ాంలో స్థినమాచర్షంచి


ఇచిట యజఞం చేశాడు. ఈ పుషకర్షణలో నీరు భూమిలోనుంచి రావటంవలన గుండ్రంగా
త్మరుగుతూ ఉంట్టంది. ఈ తీరాానికి స్థయంత్రంపూట హార్త్మ ఇస్థీరు.
గ్యాసరుడు అనే రాక్షసడు ఇచిట శ్రీహర్షని గుర్షంచి తపసా చేసెను. అతని తపసాక
మెచిి శ్రీమనాిరాయణుడు ప్రతాక్షమై ఏం వర్ం కావాలో కోరుకొనమంటాడు. అసరుడు
తాను విష్ణణవుకంటే బలశాలినని, పరాక్రమవంతుడనని తనక వర్మేమి అకకర్లేదని
అంటాడు. శ్రీహర్ష సదర్శన చక్రంతో రాక్షసడిని సంహర్షంచి, అతని దేహానిి మూడు భాగాలు
చేస్త్ర వాటిని మూడు ప్రదేశాలలో పడేటట్టల చేస్థీడు. శిరోభాగ్ం బదర్తలో, నాభి భాగ్ం
నైమిశార్ణాంలో, చర్ణ భాగ్ం గ్యలో పడతాయి. అంద్యచే బదర్తని శిరోగ్య అని,
నైమిశార్ణామును నాభిగ్య అని, గ్యను చర్ణగ్య అని అంటారు. ఈ మూడు
క్షేత్రములలో పతృకారాాలు నిర్వహించడం శ్రేష్మని పురాణాలు చెపుతాయి.
ఒకస్థర్ష బలరాముడు ఈ క్షేత్రానికి విచేిస్థీడు. సూతమహాముని ఆ సమయంలో పురాణ
కాలక్షేపంలో ఉండి ఆయనను గ్మనించకపోవడంవలన కోపగించుకని బలరాముడు
మునిని కొడతాడు. అంద్యచే ఆయనక దోషం ఆపాదించబడుతుంది. బలరాముడు ఆ దోషం
పోగొట్ట్కోవడానికి వివిధ్ పుణాక్షేత్రములు త్మర్షగి, ముకిీ దొర్కక ఆఖరుక నైమిశార్ణాం
వస్థీడు. విలవలుడు అనే రాక్షసడు ఆ ప్రాంతలోని ఋష్ణలను ఇబబంది పడుతూంటాడు.
బలరాముడు ఆ రాక్షసడిని సంహర్షంచి ఋష్ణలను సంతోషపటి్ తన పాతకం
పోగొట్ట్కంటాడు.
త్మరుమంగై ఆళ్వవర్ పరుమాళ్ మీద పది పాశుర్ములు సేవించినారు (పాడినారు). శంకర్
భగ్వతాపద్యలు ఈ క్షేత్రం సేవించారు. సంత్ సూర్ద్స్ ఇకకడే ఉండేవాడు. భకీలక ఇకకడ
సతానారాయణ వ్రతం ఆచర్షంచడం ఒక ఆనవాయితీ. సతానారాయణ వ్రతం మొదటిగా
ఇచిట చేశారుట.

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధ్సే


ర్ఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
20

బ్రాహిణ తేజం, క్షత్రియధ్ర్ిం


(ఆంధ్రమహాభార్తం, అర్ణాపర్వం-చతురాాశావసం )
జయం వంకటాచలపత్మ:8106833554
బ్రాహిణప్రభావానిి గుర్షంచి తెలియజ్యయమని ధ్ర్ిరాజ్ఞ అడుగ్గా మార్కండేయుడు ఈ
విధ్ంగా చెపాపడు.
పూర్వం హైహయవంశంలో ధుంధుమారుడు అనే రాకమారుడు ఉండేవాడు. అతడు వేటక
వళ్ళల, పొదలమాట్టన జంక చరాినిి ఉతీర్తయంగా ధ్ర్షంచి ఉని ఒక బ్రాహిణ యువకడిని
జంకగా భ్రమించి బాణంతో కొటా్డు. ఆ వేట్టక ఆ యువకడు మర్ణించాడు.
ధుంధుమారుడు ఆ బ్రాహిణ మృత కళేబరానిి చూచి, మికికలి విచార్షంచి, రాజధ్యనికి
త్మర్షగివళ్ళళ, జర్షగిన సంగ్త్మ పదేలక చెపప, వార్షని వంటబెట్ట్కొని అడవికి వచిి ఆ శవానిి
చూపంచాడు.
ఆ సమీపంలోనే తారుయయడు అనే మహర్షి ఆశ్రమం ఉనిది. వార్ందరూ కలిస్త్ర అకకడికి వళ్వళరు.
జర్షగిన విషయం చెపాపరు. ఆ బ్రాహిణ యువకడిని చంపన మహాపాపానిి తలగించుకొనే
ఉపాయానిి చెపపమని ప్రార్షాంచారు. అప్పుడు తారుయయడు వార్షతో ఇటాల పలికాడు. ‘మా
ఆశ్రమంలోని వార్షకి భయం, రోగ్ం, చావు మొదలైన వాటిచేత కలిగే బాధ్లు ఉండవు.
మూడు లోకాల వార్షకీ ఈ సంగ్త్మ తెలుస’. అని చెపప చనిపోయాడని భావించే ఆ
యువకడిని సజీవునిగా వార్ష ముంద్య చూపంచాడు. చనిపోయినవాడు ఆ విధ్ంగా మర్ల
బ్రత్మకిన మహిమక కార్ణ మేమిటని వారు అడిగారు. వార్షకి తారుయయడు ఇటాల చెపాపడు. ‘మా
ఆశ్రమవాసలమందర్ం మాందాం లేని వార్ం. శుచి అయిన ఆహార్ం త్మనేవార్ం. నితాం
ఆచర్షంచే విధులను తపపక నిర్వహించే వార్ం. అత్మథులను అర్షిస్థీం. నిజమే పలుకతాం.
బ్రహిచరాానీి, శాంతచితీవృత్మీనీ కలిగి ఉంటాం. అంద్యవలన మేమెనిడూ రోగ్, మృతుా
భయం లేనివార్మై ఉంటాం. ఇది మా మహిమ కాబటి్ మీక బ్రహి హతాా దోషం లేద్య’.
ధ్ర్ిరాజా! బ్రాహిణ ప్రభావం ఇట్టవంటిది. అంతేకాక, బ్రాహిణ, క్షత్రియ మహిమను తెలిపే
ఒక ఇత్మహాసము చెప్పుతాను వినుము’ అని మార్కండేయ మహర్షి ఈ విధ్ంగా చెపాపడు.
పూర్వం అత్రి అనే బ్రాహిణశ్రేష్ణఠడునాిడు. ఆయన తపసా చేయాలని అడవికి పోదలిచాడు.
21

భార్ాను ‘నాతో తపోవనానికి వస్థీవా? లేద్ కొడుకల దగ్గర్ ఉంటావా?’ అని అడిగాడు.
‘గ్ృహ స్థాశ్రమంలో ఉని యజమాని కట్టంబ భారానిి మోయటానికి తగిన వసతులను
పుత్రులక కలిపంచి వానప్రస్థాశ్రమానిి తీస్త్రకొనటం ధ్ర్ిం’ అని చెపప, ‘వైనా భూపత్మ అరుాలక
విర్షవిగా ద్నం చేసీనాిడు. ఆయనను అడిగి ద్రవాానిి సంపాదించి కొడుకలక ఇచిి
తపోవనానికి వళ్ళళ’ మని అత్రి భార్ా తన భర్ీక హితవు చెపపంది. భార్ా హితవు అత్రికి
ధ్ర్ియుకీంగా తోచింది. అతడు వైనుాడి వదేక వళ్వళడు. ఆ రాజ్ఞ అశవమేధ్యాగ్ం చేసూీ
విప్రులక అపార్ ధ్నరాశులను ద్నం చేసీనాిడు. అత్రి అతడిని దర్షశంచి ఆశీర్వదించి ఇట్టల
ప్రశంస్త్రంచాడు. “ఓ రాజా! నీవే బ్రహివు. నీవే సమసీ జనస్థర్వభౌముడవు. నీవే సమసీ ధ్ర్ి
విశార్ద్యడవు. నినుి పోలిన రాజ్ఞ ఈ భూమండలములో మరెవవరూ లేరు. ఋష్ణలందరూ
నినేి ప్రశంస్థ వాకాాలతో కీర్షీసూీ ఉంటారు.”
ఈ మాటలు విని సభలో ఉని గౌతమ మహాముని మండిపడాుడు. “అత్రీ! ఈ రాజ్య బ్రహి అని,
ఇంద్రుడనీ, ఈశవరుడనీ, న్నర్ర్షగేటట్టల ఎంద్యక అటాల కీర్షీస్థీవు? డబుబ కాశపడి ఒక స్థమానా
మానవుడిని అస్థమానుాడిగా కీర్షీంచడం దేనికి?” అని అధిక్షేపంచాడు. అతడికి అత్రి ఇటాల
బద్యలు చెపాపడు. “గౌతమా! నీక ఉచితానుచితాలు తెలిస్త్రనట్టల లేద్య. లోకాలను నిర్ిలమైన
నీత్మతో, పరాక్రమముతో పర్షపాలించే ప్రభువు ధ్రాిలకనిింటికి కద్యరు. అట్టవంటి రాజ్ఞను
కీర్షీంచడములో తపేపమునిది?” అని ప్రశిించాడు. ద్నికి, గౌతముడు వటకార్ంగా ‘తల
నర్షస్త్రనంత మాత్రాన జాఞనివి కావు. జాఞన వృద్యధల మాటలే ప్రమాణాలు’ అని అనాిడు.
క్రమంగా వార్షదేర్ష మధ్యా మాటా మాటా పర్షగి వాదం తీవ్రరూపం ద్లిింది. ఆ సభలో నుని
కాశాపుడనే ముని సనతుకమారుడిని మధ్ావర్షీగా ఉంచితే బాగుంట్టందని సూచించాడు.
సదసాలందరూ ద్నికంగీకర్షంచి సనతుకమారుడి దగ్గర్క వళ్ళల వాద స్థరాంశానిి చెపాపరు.
అంతా విని సనతుకమారుడు అత్రి వాద్నిి సమర్షధంచాడు. “అత్రి మాట నిజం. అతని వాదం
ధ్ర్ియుకీం. రాజాానిి తన భుజబలంతో వహించి, ప్రజలను ర్క్షిస్థీడు కాబటి్ అతడు ప్రభువు.
శత్రువులను సంహర్షంచి అతడే ఇంద్రుడు, ఈశవరుడు, బ్రహి అనబడతాడు. రాజ్ఞ ప్రజలందర్షకీ
పూజంచదగినవాడు. అతడి శాసనం వలన మంచివారు, మునులు మంచిమార్గంలో
నడుసీంటారు. కాబటి్ అతడి ఆజఞను ఎవవరూ జవద్టరాద్య. క్షత్రియ మాహాతియం
ప్రశంసనీయము. వేద్లు రాజ్ఞను-విరాట్ట్, సమ్రాట్ట్, విధిజతుడు, సతామనుాడు,
22

యథాజీవుడు, ధ్రుిడు-అనే పేర్లతో ప్రశంస్త్రంచాయి. పూర్వం బ్రాహిణులు అధ్రాినికి


భయపడి తమ తేజసాలను, బలాలను క్షత్రియులలో నిక్షేపంచారు. అపపటినుండి బ్రాహిణ
మాహాతియం వలన క్షత్రియ పరాక్రమం ప్రవర్షధలులతూ ఉనిది. బ్రాహిణ మహిమ, క్షత్రియ
మహిమ ఒకద్నిని ఒకటి ఆశ్రయించుకొని ఉంటాయి. విడివిడిగా ఉండలేవు. క్షత్రియుడు
బ్రాహిణ సేవవలన తేజస్త్రవయై సూరుాడు చీకటలను చీలిినట్టలగా పాపాలను పటాపంచలు
చేస్థీడు. అంద్యవలన క్షత్రియుడే అందర్షకంటే అధికడవటం నిశియం”. అని తీరుప చెపాపడు
సనతుకమారుడు. ఋష్ణ లా తీరుపను వైనుాడికి నివేదించారు. వైనుాడు సంతోష్టంచి అత్రికి
కోటి ధ్నాలను కానుకలుగా ఇచాిడు. వాటిని అత్రి తన పుత్రుల కిచిి తాను తపసాకై అడవికి
పోయాడు. సరవజనాః సఖిన్నభవంతు

హనుమజజయంత్మ నిర్ణయం
పరాశర్ సిృత్మలో ఇలా ఉనిది శ్లల|| వైశాఖే మాస్త్ర కృషాణయాం దశమాాం మందవాసర|
పూరావభాద్ర ప్రభూతాయ మంగ్ళ్ం శ్రీ హనుమతే||
అంటే వైశాఖ బహుళ్ దశమీ, శనివార్ం, పూరావభాద్ర నక్షత్రం లో స్థవమి జనిించారు.
హనుమజజయంత్మ చైత్రంలోనా, వైశాఖంలోనా.. ఎప్పుడు చేసకోవాలనే అనుమానం
చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహానిి నివృత్మీ
చేసకోవచుి. పరాశర్ సంహిత అనే గ్రంథం ప్రకార్ం ఆంజనేయుడు వైశాఖ బహుళ్
దశమి, శనివార్ం జనిించార్ని తెలిపారు. అదే రోజ్ఞన హనుమజజయంత్మ చేసకోవాలి.
అయితే కొనిి ఐత్మహాాల ప్రకార్ం చైత్ర పౌర్ణమి నాడు నికంభుడు తదిర్త రాక్షసలను
సంహర్షంచి హనుమంతుడు విజయం స్థధించినట్టల కనిపసీంది. ఈ కార్ణంగా ఆ రోజ్ఞ
హనుమద్ విజయోతావం చేసకనే సంప్రద్యం కొనిి చోటల ఉంది. దీనిి ఉతీరాదిలో
హనుమజజయంత్మగా చేసకంటార్ని పండితులు సూచిసీనాిరు.
అలాగే చైత్ర పూర్షణమ నాడు హనుమంతుని జయంత్మ జరుపుకంటారు. చైత్ర పూర్షణమ నుంచి
41 రోజ్ఞల పాట్ట ఆంజనేయునికి దీక్ష చేస్థీరు. ఈ దీక్ష చివర్ష రోజ్ఞన మళ్లల
హనుమజజయంత్మ చేసకంటారు. ఈ 41 రోజ్ఞలు తెలుగు ప్రజలు ఆంజనేయునికి
ఉతావాలను జరుపుతారు. వైశాఖ బహుళ్ దశమి నాడు దీక్షా విర్మణ చేస్త్ర.. వైభవంగా
పూజలు నిర్వహిస్థీరు
23

శ్రీ ఆదిశంకరుల జీవితచరిత్ర - 3


రచన: పీసపాటి గిరిజ్ఞమనోహ్ర శాసిర, ర్థజమహంద్రవ్రము

గురువు గోవిందభగవ్తాుదులను కలయుట:శ్రీ శంకరులు తన గురువుకై అనేవష్టసూే


నరమదాతీర్థన ఉను గోవిందభగవ్తాుదుల ఆశ్రమ్మనిు చేరుకునాురు. వారు ఒక గుహ్లో
నివ్సిస్సేనాురు. గోవిందభగవ్తాుదులు పతంజలి అవ్తారమే కక, శ్రీ
గౌడపాదాచారుాలవారికి శిష్ఠాలై ఉనాురు. ఆచారుాలు పన్ుండు మ్మసాలు పయనించ,
వారిని కలిసి వినయంగా నమసకరించ తనను
శిష్ఠానిగా స్వవకరించమని కోర్థరు.
త్రికలజ్ఞానియైన గోవింద భగవ్తాుదులు శంకరుని
ర్థకకై ఎదురు చూస్సేనాురు. “నీవు ఎవ్రు?” అని
అడగారు. మహామహమ్మనివత్పడు అద్వవతమూరిే
అయన శంకరులు ఆప్రశుకు సమ్మధ్యనంగా
పదిశ్లోకలోో బదులిచాిరు. ఆ శ్లోకలే ‘నిర్థవణ
దశకం’ అని ‘దశశ్లోకీ’ అని ప్రసిదిధ చెందాయ.
(పర్షణామం చెందు దేహంద్రియ మనోబుద్యధలేవ
తాను కదని, దేశకలాదులకు అతీతమైన వెలుగు నితానిర్థమయ సవరూపమైన ఆతమయే
తానని శ్రీశంకరులు ‘దశశ్లోకీ’ దావర్థ తెలిపారు). శ్రీగోవిందపాదులు శ్రీశంకరుల మ్మటలు
అతాంతాసకిేతో వినాురు. శ్రీగోవిందపాదులు సంత ప్పేచెందినవారై అతనిని తన శిష్ఠానిగా
స్వవకరించ, మొదట ఆచారుానిచే శాసోరకేంగా సనాసింపజేశారు. శంకరులు మూడు
సంవ్తుర్థలు గురుసనిుధ్యనంలో వారి వ్దీనే అద్వవతవేదాంతానిు అభాసించ
జ్ఞానసిదుీలయాారు. ఈ గురుపరంపరను తెలిపే శ్లోకమిది.
శ్లో॥ నార్థయణం పదమభ్యవ్ం వ్సిషుం శకిీం చ తత్పుత్రం పర్థశరం చ ।
వాాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్ర మథాసా శిషాం ॥
24

1. నార్థయణుడు 2 బ్రహ్మ 3. వ్సిష్ఠుడు 4. శకిే 5. పర్థశరుడు 6. వాాస్సడు 7. శుకుడు 8.


గౌడపాదుడు 9. గోవిందుడు 10. శంకరుడు.
శంకరులు పరిపూరణతను ప్ందిన ప్పమమట, గోవిందపాదులు శంకరుని తనను వ్దిలి
వెళ్లోటకు అనుమతించ, మొదట వారణస్త్ర వెళిో అకకడ అద్వవతవేదాంతానిు ప్రజలకు బోధసూే,
బ్రహ్మసూత్రాలకు భ్యషాం వ్రాయమని చెపాురు. వారణసి ఒక ముఖ్ా ఆధ్యాతిమక క్తంద్రం
మరియు అకకడకు ఉనుత విదాను అభాసించడానికి దేశం నలుమూలలనుండ విదాారుాలు
వ్చెిడవారు.
శంకరులు గుర్థవజా ప్రకరం వింధాపరవతాలు దాటి వారణసి చేర్థరు. శివ్క్షేత్రమైన కశి అను
శంకరులకు మికికలి అభిమ్మనం. బ్రహ్మసూత్రాలకు భ్యషాం వ్రాసూే మణికర్షణక ఘాటు
వ్దీనును ముకిేమండపంలో నివ్సిసూేవుండేవారు. ఆచారుాని తేజస్సు, ఆధ్యాతిమకత
ప్రబోధ్యలు ప్రత్మ ఒకకరిని ఆకరిుస్సేనాుయ. అంత అతని ప్రజా గుఱంచ తెలిసిన పలుమంది
శిష్ఠాలు దూర దూర ప్రదేశాలనుండ వ్చి వేదాలు, ఉపనిషత్పేలు నేరుికుంటునాురు.
సగరచక్రవ్రిే కుమ్మరులు కప్పల మహాముని శాపవ్శాత్పే భసమమై సదగతి లేకుండాపోయారు.
తమ వ్ంశీకులను ఉదధరింపదలచ భగీరథుడు పరమేశవరుని గుఱంచ ఘోరమైన తపస్సుచేసి,
మెప్పుంచ దేవ్గంగను పాతాళానికి తీస్సకునిపోయాడు. ఆ విధంగా భూలోకనికి తీస్సకుని
ర్థబడన గంగానదిలో శంకరులు ప్రత్మదినం సాునం చేసూే, కశీ విశవనాథుని సేవిసూే
శిష్ఠాలకు ప్రబోధ్యలు చేసూే కొనిు సంవ్తుర్థలు కశీలోనే ఉనాురు.
శంకరుల శిష్ఠాలను తెలియజేసే శ్లోకం
శ్లో॥ శ్రీ శంకర్థచారా మథాసా పదమపాదం చ హ్సాేమలకం చ శిషాం ।
తం తోటకం వారిేకర మనాా నసమదుగరూన్ సంతతమ్మనతో సిమ ॥
శంకరుని మొదటి శిష్ఠాడు పదమపాదుడు:
ఆచారుాల వ్దీకు వ్చిన శిష్ఠాలలో స్సనందుడనే ఒక శిష్ఠాడు వుండేవాడు. స్సనందుడు
చనుతనంలోనే విషయ స్సఖాలయందు ఆసకిీ లేనివాడై, తీవ్రవైర్థగాంతో వివాహ్మందు
విరకుేడై బ్రహ్మచారిగానే ఉండపోయాడు. గురుదేవుల క పాకటాక్షాలను ప్ంది జ్ఞానానిు
ప్ందదలచాడు. అతను చాలా తెలివైనవాడు మరియు శంకరులకు ఇష్ఠటడు. స్సనందునకు
కూడా గురువ్ను చాలా గౌరవ్ం. ఒకరోజున స్సనందుడు గంగానదికి అవ్తల ఒడుున
25

ఉనాుడు. ఆ సమయంలో గంగానదికి వ్రదలు ర్థనారంభించాయ. స్సనందునకు ఆచారుాని


బోధనా తరగత్పలు ఎకకడ తప్పుపోవునో అని విచారం ఎకుకవ్యంది. ఇవ్తల తీరంలో
శంకరులు అది గ్రహంచ స్సనందుని చేతితో సంజా చేసూేరమమని ప్పలిచారు. అంత
స్సనందునకు వేరొక ఆలోచన లేక, తక్షణమే గుర్థవజ్ఞానుసారం నదిమీద
నడవ్నారంభించాడు. గురువు మీద వును విశావసంతో నడుస్సేను స్సనందుని ప్రతీ అడుగు
క్రింద పదామలు గంగానదిపై ఏరుడాుయ. ఆ విధంగా పదామలపై నడుసూే ఆవ్లి ఒడుునకు
చేర్థడు. ఆరోజునుండ మొదటి శిష్ఠాడైన స్సనందునకు పదమపాదుడని పేరు వ్చింది.
పదమపాదుని పూరవగాథ: పదమపాదుడు చోళదేశంలో జనిమంచాడు. అతను ఒక గొపువ్ాకిే వ్దీ
న సింహోపాసన ప్ందాడు. అందువ్లన ఆ మంత్రానిు జప్పంచ న సింహుని ప్రతాక్షం
చేస్సకోవాలని తలచాడు. అందుకు అనువైన సాలం ఏకంత ప్రదేశం గుఱంచ వెదుకుతూ ఒక
పరవత పైభ్యగానికి వెళిో అకకడ జపం ఆచరించడం మొదలుపటాటడు.
ఆ సమయాన ఆ ప్రాంతంలో నివ్సిస్సేను ఒక వేటగాడు అచిటకు వ్చి, అతనిని చూసి, “ఎవ్రీ
బ్రాహ్మణుడు? ఈ భయంకర ప్రదేశానికి ఎందుకు వ్చాిడు” అని తలచాడు. అతడు
పదమపాదుని చెంతకు వ్చి “మేము ఇకకడవును కూ రమ గాలిు వేటాడుచూ ఈ ప్రాంతంలో
తిరుగుతూ వుంటాము. ఈ భయంకరమైన ప్రదేశానికి ఎందుకు వ్చాివు? ఇకకడ చాలా
కష్టటలు ఎదురోకవ్లసి వ్స్సేంది” అనాుడు. అంత పదమపాదుడు, తాను ఈ ప్రాంతానికి,
తపస్సుచేసి న సింహుని ప్రతాక్షం చేస్సకోవాలని వ్చాినని చెప్పున ఆ వేటగానికి అరాంకదని
తలచ ఈ విధంగా చెపాుడు. “నేను ఇకకడ నరసింహుడుని చూడడానికి వ్చాిను. అతను ఈ
ప్రాంతంలో కనిప్పసాేడు” అని తెలిపాడు. అప్పుడు ఆ వేటగాడు కుతూహ్లంతో “నరసింహ్
అంటె ఏమిటి? అది సింగమ్మ! ఇది కొతేగా వినబడుతోంది. దాని ఆకరం ఎటాోవుటుంది?”
అని అడగాడు. అంత పదమపాదుడు “ఆ జంత్పవు నడుమ భ్యగం వ్రకు మ్మనవాకరంతోను,
నడుమ పైభ్యగం సింహ్ం రూపంలోను వుంటుంది” అని బదులిచాిడు. అప్పుడు వేటగాడు
“నిజం చెప్పు. ఈ జంత్పవు నిజంగా ఈ అడవిలో వునుదా?” అని అడగాడు.
పదమపాదుడు వేటగాడతో, నిసుందేహ్ంగా ఈ అడవియందే వునుదని బదులిచాిడు. ఈ
సమ్మధ్యనానికి ఆశిరాం చెందిన వేటగాడు “నాకు ఈ అడవిలో ప్రతీ అంగుళం తెలుస్సను. ఈ
విధమైన జంత్పవు ఈ అడవిలో లేదు. నేను చూడను కూడా చూడలేదు. ఈ అడవి గుఱంచ
26

నాకు తెలిసినంతగా ఎవ్రికి ఎకుకవ్ తెలియదు. నీవు యథారాంగా ఈ జంత్పవుని చూడడానికి


వ్చాివా? నీవు చంతించవ్దుీ. నీకు జంత్పవులను పటుటట తెలియదు. కనుక నిశియంగా ఆ
జంత్పవు ఈ అడవి యందును యెడల, నేను దానిని పటుటకుని నీకు చూప్పసాేను. నీవు
నిశిింతగా నీ గ్రామ్మనికి తిరిగి పోవ్చ్చిను” అనాుడు. ఈ మ్మటలు విను పదమపాదుడు
బిగగరగా నవావడు. ఆ నవువకు కొంచెం చనుబుచ్చికును వేటగాడు “నవ్వవ్దుీ. నీవు చెప్పుంది
నిజమ్మ? కచితంగా ఆ జంత్పవు ఇకకడ వునుదా?” అని అడగాడు. అంత పదమపాదుడు
“నిశియంగా అది ఈ అడవినందే వునుది. కని నీవు చూడలేవు” అన్ను. ఆ సమ్మధ్యనానికి
నిశ్చిష్ఠటడైన వేటగాడు చవ్రగా “నేను ఆ జంత్పవును పటుటకుని రేపు సాయంత్రంలోపున
చూప్పసాేను. నేను అటుల చూప్పంచని యెడల నేను జీవించవుండను. నీవు ఏ విధమైన భయం
చెందక, ఇకకడకు ధైరాంచేసి ఆ జంత్పవును చూడడానికి వ్చాివు. నేను దానిని వెదికి
పటుటకుని నీకు చూపుటకను వేరొక పని పటుటకొనను. నేను అదికూడ చేయని యెడల
వేటగానిగా నా జీవితం వ్ారాం” అనాుడు. అప్పుడు పదమపాదుడు నీవు అంత ద ఢ్నిశియంతో
వును నేను చెపేుదేమి లేదనాుడు.
తదనంతరం, వేటగాడు ఈ పనిమీద నరసింహుని కొఱకు అడవినందు ప్రతీ అంగుళం
వెదకసాగాడు. అతని మనస్సునందు నరసింహుడు తపు వేరొక ఆలోచనలేదు. ఈ
ఆలోచనతో అరణామంతా తిరిగాడు. అతడు భోజనంకూడా చేయలేదు. ఎంతవెదకినా
న సింహుని చూడలేకపోయాడు. ఆఖ్రున తనలోతను చంతిసూే “ఈ విషయంలో నేను
ఓడపోయాను. ఇకమీదట నేను జీవించడం మంచదికదు. ఆ బ్రాహ్మణుడు నరసింహుని
గుఱంచ అబదధం చెప్పువుండడు. నేను ఈ సాయత్రం లోపున ఈ జంత్పవును పటుటకుని
చూపదనని ప్రతిజా చేశాను. ఇది సాధాంకలేదు. నేను ఆతమహ్తా చేస్సకొనుటకంటె వేరే
గతాంతరం లేదు” అని తలచ అడవియందలి పదీ పదీ తీగలు తెచి, ఒక చెటుటకొమమకు కటిట
ఉరివేస్సకొన ప్రయతిుంచాడు.
అది సంధ్యాసమయం. ఒక జంత్పవు వ్చి అతని ఎదుట నిలిచంది. అతని మనస్సు నందు ఒక్త
ఒక ఆలోచన ఆ నరసింహుని వెదకి పటుటకొనుట. ఇదే ఆలోచనతో నును వేటగాడు, తన
ఎదుట నిలిచన నరసింహుని చూసి చెపునలవికని సంతోషం చెందాడు. ఆ జంత్పవు
బ్రాహ్మణుడు చెప్పునటేో ఉనుది. అంత వేటగాడు, “ఓ పనికిమ్మలిన జంత్పవా! నీవు
27

నాకంటపడుటకు ఇంత సమయానిు తీస్సకుంటావా? ననుు ఎంత కషటపటిటతివి. ఇక మీదట


నినుు ఎకకడకు పోనీయను” అని చెప్పు చెటుటకు కటిటన తీగలు విప్పు, ఆ జంత్పవునకు కటిట
లాగుకొని ఆ బ్రాహిణుని వ్దీకు వెళాోడు.
బ్రాహ్మణుని చూసి “ఇటు చూడు నీవు చూడవ్లెనని కోరుకును జంత్పవు అదేకదా?” అన్ను.
అటు చూసిన పదమపాదుడికి తీగలు తపు ఏ జంత్పవును కనపడలేదు. వేటగాడు పదమపాదుని
చూచ మరల ఇటోనాుడు. “నేను ఈ నరసింహుని నీ ఇంటికి తీస్సకొనిపోయ త ప్పే చెందు”.
పదమపాదునకు ఒకకసారిగా దుఃఖ్ం ముంచ్చకొచింది. పదీగా దుఃఖిసూే భగవ్ంత్పని
ఉదేీశించ ఇలా అనాుడు. “నీవు ఏ సంసృతిలేని ఈ అనాగరిక వేటగానికి కనిప్పంచావు. నాకు
కనిప్పంచలేదు. నా మీద నీకు దయలేదు”. అంత ఒక ఆశర్తరవాణి ఇటాో పలికింది. “ఈ
వేటగాడు మనస్సును ఏకగ్రతను చెందునటుో చేయుటలో ఉతీేరుణడైనాడు. నీవు కొనిు కోటో
సంవ్తుర్థలు ధ్యానం చేసినా కూడా ఏకగ్రతను చెందలేవు. అతను ఒకక రోజులో తన
ప్రాణనిు పణంగా పటిట సాధంచకలిగాడు. నిద్రాహార్థలు మ్మని, నా గుఱంచ అరణామంతా
తిరిగి వెదికడు. ఋష్ఠలు కూడా ఇటువ్ంటి తపస్సు చేయలేరు. నీవు చాలా అద షటవ్ంత్పడవు.
ఇటువ్ంటి గొపు భకుేడైన వేటగానితో పరిచయం ఏరుడనది. నీవు ననుు
కలుస్సకొనలేకపోయావు, నా మ్మట వినే భ్యగాం కలిగినది. నీవు మంత్రసిదిధని
ప్ందగలిగావు. ఇకముందు, నీకు అవ్సరం వ్చినపుడు కనపడతాను”.
ఈ సంఘట జరిగిన దరిమిలా ఆ బ్రాహ్మణుడు ఆచారుాని వ్దీకు వెళిో శిష్ఠానిగా మ్మర్థడు.
తరువాయ 4 వ్, భ్యగంలో..

ॐ卐 సభాష్టతమ్ ॐ卐
శ్లల𝕝𝕝 ధ్ర్ిసా ద్యర్లభో జాఞతా - సమాక్ వకాీ తతోఽప చ।
శ్రోతా తతోఽప శ్రద్ధవాన్ - కరాీ కోఽప తతః సధీః॥
తా𝕝𝕝 ధ్ర్ిం తెలిస్త్రనవారు చాలా అరుద్య. ధ్రాినిి చకకగా వివర్షంచేవారు ఇంకా అరుద్య.
వివర్షంచేవారు లభించినా ద్నిని భకిీ శ్రదధలతో వినేవారు చాలా అరుద్య. విని ఆ ధ్రాినిి
ఆచర్షంచే బుదిధమంతులు అందర్షకంటే అరుద్య.

సేకర్ణ: నేలబటల మణికంఠ శర్ి: 95053 08475


28

సందర్కాండ -2
సేకర్ణ:సనిిధి ర్ంగ్నాయకలు: 98494 05140
ఆ లంబగిర్ష పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూస్త్ర " రాముడి అనుగ్రహం
ఉండాలి కాని ఇలాంటి యోజనములు ఎనిి అయినా ద్టి వస్థీను " అనాిడు.
ధ్ృత్మ-దృష్ట్-మత్మ-ద్క్షయం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకంట్టనాిరో
వార్షకి జీవితంలో ఓటమి అనిది లేద్య అని వాల్మికి మహర్షి చెపాపరు.
ధ్ృత్మ అంటె పట్ట్దల, దృష్ట్ అంటె మంచి బుదిధతో ఆలోచించగ్ల సమర్ధత, మత్మ అంటె బుదిధతో
నిర్ణయించవలస్త్రనది, ద్క్షయం అంటె శకిీ స్థమరాధయలు.
ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశవకర్ి నిర్షితమైన లంకా పట్ణం యొకక
సందరాానిి చూస్త్ర ఆశిర్ాపోయాడు. ఈ లంకా పట్ణానిి సంతం చేసకోవడం ఆ దేవతల
వలల కూడా కాద్య అని అనుకొని, ఈ రూపంతో సీతమిని వతకడం కష్ం కనుక పలలంత
రూపంలో సీతమిని వతుకతాను అనుకనాిడు. చీకటి పడాుక ఆయన పలలంత సవరూపానిి
పొంది లంక యొకక రాజద్వర్ము దగ్గర్షకి వళ్వళడు.
అకకడికి వళేళసర్షకి వికటాట్హాసం చేసూీ పర్వతం అంత ఆకార్ంతో ఒక రాక్షస సీి కనపడింది.
ఆమె హనుమంతుడిని చూడగానే " నువువ ఎవరు?. అర్ణాములలో త్మర్షగే కోత్మవి, నీక ఇకకడ
పనేంటి? ఇకకడికి ఎంద్యకొచాివు? " అని అడిగింది.
హనుమంతుడు అనాిడు " ఓ వికృతమైన కనుిలునిద్న! నేను ఎంద్యక వళ్ళతునాిన్న
తెలుస్థ? ఒకస్థర్ష ఆ వనాలని, ఉపవనాలని, చెటలని, భవనాలని, సర్సాలని చూస్త్ర
వచేిస్థీను. నాక అనుమత్మ ఇవువ " అనాిడు.అప్పుడు ఆవిడ అనింది " నేను అనుమత్మ ఇవవడం
కాద్య, ననుి గెలిచినవాడు మాత్రమే లోపలికి వళ్ళగ్లడు. నువు లోపలికి వళ్ళడానికి వీలులేద్య
" అనింది.
"సర ఇంతకీ నువువ ఎవరు? " అని హనుమంతుడు ఆ సీిని ప్రశిించాడు.
అప్పుడామె " నేను లోపలుని మహాతుిడైన రావణుడి పనుపున ఈ లంకా పట్ణానికి కాపలా
కాసీంటాను " అని చెపప చట్టకకన హనుమంతుడిని తన చేత్మతో ఒక ద్బబ కొటి్ంది.
29

ఆ ద్బబకి హనుమంతుడికి ఎకకడలేని కోపం వచిింది. కడి చేత్మతో కొడితే ఈమె


చనిపోతుందని, తన ఎడమ చేత్మతో ఆమెని ఒకక గుద్యే గుద్ేడు. ఆ ద్బబకి ఆమె కళ్ళళ తేలేస్త్ర
కిందపడిపోయింది.
అప్పుడామె అనింది " ననుి లంక అంటారు. నువువ ననుి గెలిచావు, నేను ఈ రావణాసరుడి
బాధ్ భర్షంచలేకపోతునాిను, కొనిి వేల సంవతారాల నుండి ననుి విస్త్రగిసీనాిడు. ' ఒక
వానరుడు వచిి నినుి గెలిచిననాడు, నీక ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది ' అని
బ్రహిగారు నాక వర్ం ఇచాిరు. ఇప్పుడు నాక అర్ధమయిాంది, ఈ లంకలోని రాక్షసల పని,
రావణుడి పని అయిపోయింది. ఇక నువువ లోపలికి వళ్ళళ సీతమిని కనిపట్ట్ " అని రాజద్వర్ం
తెర్షచింది.
అప్పుడు హనుమంతుడు అకకడుని గోడమీద నుంచి ఎగిర్ష లోపలికి ఎడమకాలు పటి్
దూకాడు. లోపలికి వళ్ళళ ఆ లంకా పట్ణానిి చూడగా, ఇది గ్ంధ్ర్వ నగ్ర్మా అనిట్ట్గా
ఉంది. అకకడుని మేడలు, సీంభాలు బంగార్ంతో చెయాబడి ఉనాియి. అనిిటికీ నవర్తాిలు
తాపడం చెయాబడి ఉనాియి. సఫటికములతో మెట్టల కట్బడి ఉనాియి. ఎకకడ చూస్త్రనా
దిగుడుబావులు, సరోవరాలతో ఆ ప్రాంతం శ్లభిలులతుంది. ఆ ప్రాంతం చెటలతో, పక్షులతో,
పళ్ళతో, న్మళ్ళ అరుపులతో, ఏనుగులతో, బంగారు ర్థాలతో అతాంత ర్మణీయంగా ఉంది.
ఆ రాత్రి పూట ఆకాశంలో ఉని చంద్రుడు వన్ిల కర్షపసూీ, లోకం యొకక పాపం
పోగొటే్వాడిలా ఉనాిడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకా పట్ణంలోని
వీధులలో సీతమి కోసం వతుకతునాిడు. ఆ లంకా పట్ణంలో ఉనివాళ్ళల దీక్షితులు,
కొంతమంది తల మీద వంట్రుకలనిి తీయించుకనాిరు, కొంతమంది ఎద్యే చరాిలు కట్ట్కొని
ఉనాిరు, కొంతమంది దర్ిలని చేత్మతో పట్ట్కొని ఉనాిరు, కొంతమంది అగిిగుండాలని
చేత్మతో పట్ట్కొని ఉనాిరు. ఒకడు పకకవాడికి తన ఛత్మని చూపసీనాిడు, కొంతమంది తమ
శర్తరాలని కనపడు సీిల మీద పడేసీనాిరు, కొంతమంది ఎప్పుడూ తమ చేతులలో పదే పదే
శూలాలు పట్ట్కొని ఉనాిరు, కొంతమంది పర్సపర్ం ఒకర్షని ఒకరు తోసకంటూ ఉనాిరు,
తమ భుజాల బలాలని చూపంచుకంట్ట ఉనాిరు, ఒకర్షని మరొకరు అధిక్షేపంచుకంట్ట
మాటాలడుకంట్టనాిరు. ఆ లంకలో ఒకడు శూలం పట్ట్కొని, ఒకడు ముదగర్ం, ఒకడు పర్షఘ,
అలా ర్కర్కములైన ఆయుధ్ములు పట్ట్కొని ఉనాిరు.
30

అకకడుని రాక్షసల పేరుల ఏంటంటే, ప్రహసీ, కంభకర్ణ, మహోదర్, విరూపాక్ష, విద్యానాిలి,


వజ్రదంష్, శుఖ, స్థర్ణ, ఇంద్రజత్, జంబుమాలి, సమాలి, ర్స్త్రికేతు, సూర్ాకేతు, వజ్రకాయ,
ధూమ్రాక్ష, భీమ, ఘన, హస్త్రీముఖ, కరాళ్, పశాచ, మతీ, ధ్వజగ్రీవ, సకనాస, వక్ర, శట,
వికట, బ్రహికర్ణ, దంషర, రోమస.
హనుమంతుడు ఆ రాక్షసల అందర్ష ఇళ్ళలోలకి వళ్ళళ సీతమి కోసం వత్మకారు, ఆ సమయంలో
రాక్షస సీిలు తమ భర్ీలతో కలిస్త్ర ఆనంద్నిి పొంద్యతునాిరు.
ఆ సీిలందర్షనీ చూస్త్రన హనుమంతుడు అనుకనాిడు " మా అమి సీతమి ఇలా ఉండద్య. మా
సీతమి కనిపంచి కనపడకండా ఉండే చంద్రరఖలా ఉంట్టంది, మటి్పటి్న బంగారు తీగ్లా
ఉంట్టంది, బాణపు ద్బబ యొకక బాధ్లా ఉంట్టంది, వాయువు చేత కొట్బడు
మేఘంలా ఉంట్టంది " అంటూ, ఆ లంకా పట్ణానిి వతుకతూ రావణాసరుడి యొకక
ప్రాస్థదం దగ్గర్షకి వళ్వళడు.
అది రాక్షసేంద్రుడైన రావణాసరుడి అంతఃపుర్ం. ద్నికి మొదటి కక్షయలో కొంతమంది గుర్రాల
మీద కాపలా కాసీంటారు. రెండవ కక్షయలో ఏనుగుల మీద కొంతమంది త్మరుగుతూ ఉంటారు.
ఆ వనక కక్షయలో కొంతమంది కతుీలు పట్ట్కొని త్మరుగుతుంటారు. ఆ తరువాత కక్షయలో,
ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీసీంటారు. తరువాత
కక్షయలో ఆయన ధ్ర్షంచే పుషపమాలికలు ఉంటాయి, ఆ వనకాల ఆయనకి బాగా నిద్ర పట్డానికి
వాదాపర్షకరాల మీద సనిటి సంగీతానిి కొంతమంది వాయిసూీ ఉంటారు.
ఇంకా అందరూ నిద్రపోలేద్య కనుక కొంతసేపయాాక రావణ అంతఃపుర్ంలోకి వళ్ళళ చూస్థీను '
అని హనుమంతుడు అనుకొని, బయటకి వచిి మళ్ళళ కొనిి ఇళ్ళలోలకి వళ్ళళ చూశాడు. ఆ ఇళ్ళలోల
ఉని రాక్షసలు లంకకి పూజ చేసూీ శంఖ్యలు, భేర్తలు, గ్ంటలు మోగిసీనాిరు. అకకడ ఉని
ఇళ్ళళ చూస్త్ర " ఇది ఇంద్రపురా, గ్ంధ్ర్వ నగ్ర్మా, పొర్పాట్టన నేను సవర్గలోకానికి వచాినా?.
అసలు ఇంద్రుడికి ఎనిి భోగాలు ఉనాియో అవనీి ఈ లంకా పట్ణంలో కనిపసీనాియి "
అనుకనాిడు. అకకడుని ఇళ్ళలోల ఎంత గొపప పండితుడైనా ఒక దోషానిి కూడా చూపలేడు,
అంత అద్యితంగా అకకడి ఇళ్ళళ ఉనాియి. దేవతలకి కూడా ఆ ఇళ్ళలోలకి వసేీ పూజ
చేసకోవాలనిపసీంది. అకకడుని కిటికీలు కూడా వజ్ర వైడురాాలతో అలంకర్షంపబడి చాలా
అందంగా ఉనాియి. ఆ లంకా పట్ణం యొకక శ్లభని హనుమంతుడు చాలా బలంతో
31

చూశాడు (లంకా పట్ణం యొకక సందరాానిి చూస్త్ర, తాను వచిిన కారాానిి


మర్షచిపోకండా ఉండాలని, హనుమంతుడు ఆ నగ్ర్ం యొకక సందరాానిి చూసీనిప్పుడు
సీతమిని కనిపటా్లనే విషయానిి మనసాలో బలంగా పట్ట్కొని ఉనాిడు). ఆ రాక్షసల
ఇళ్లనీి వత్మకిన తరువాత హనుమంతుడు మెలలగా రావణ అంతఃపుర్ంలోకి ప్రవేశించాడు.
అప్పుడాయన రావణ అంతఃపుర్ంలో ఉని పుషపక విమానంలోకి ప్రవేశించాడు. ( పుషపక
విమానానిి మొట్మొదట విశవకర్ి నిర్షించి బ్రహికి ఇచాిడు. కొంతకాలానికి కబేరుడు
బ్రహిని గుర్షంచి తపసా చేసేీ, బ్రహిదేవుడు కబేరుడికి పుషపక విమానానిి ఇచాిడు. కబేరుడి
తముిడైన రావణుడు ఆయనని చావగొటి్ ఆ విమానానిి తెచుికనాిడు). ఆ పుషపక
విమానంలో కూరుిని మనసాలో ఒక ప్రదేశానిి ఊహించుకంటే, అది వాళ్ళని కనుిమూస్త్ర
తెర్షసేలోగా అకకడికి తీసకవళ్ళతుంది. ఆ పుషపకానికి వజ్ర వైడురాాలతో నగిషీలు చెకకబడి
ఉంటాయి, అంద్యలో సరోవరాలు, పద్ిలు, ఉద్ానవనాలు, బంగార్ంతో చెయాబడు
వేదికలు, కూరోిడానికి ఆసనాలు, పడుకోడానికి తలాపలు, విహర్షంచడానికి ప్రదేశాలు
ఉంటాయి. అంద్యలోకి ఎంతమంది ఎకికనా, ఇంకా ఒకడికి చోట్ట ఉంట్టంది. అంద్యలో ఉని
త్మవాచి మీద ఈ భూమండలం అంతా చిత్రీకర్షంచబడి ఉంది. ఈ భూమి మీద ఎనిి పర్వతాలు
ఉనాియో, అవనీి ఆ త్మవాచి మీద చెకకబడి ఉనాియి. అలాగే ఏ పర్వతం మీద ఎనిి చెట్టల
ఉనాియో, అనిి చెట్టల అంద్యలో ఉనాియి. వాటితో పాట్ట ఆ చెటలకి ఉని పువువలే కాకండా ఆ
పువువలలో ఉని కేసర్ములు కూడా చెకకబడి ఉనాియి. ద్నికి కొంచెం పకకనే లక్ష్మీదేవి
పదిములలో పద్ిసనం వేసకొని, నాలుగు చేతులతో కూరుినిట్ట్గా, రెండు ఏనుగులు
బంగారు కలశములు పట్ట్కొని, పదిపు రకలతో అమివార్షని అభిషేకిసీనిట్ట్గా అకకడ ఒక
చిత్రం ఉంది. అప్పుడు హనుమంతుడు " మా అమి ఇలాంటి సాలంలో, ఇలా రాక్షసలతో
మదాం సేవించి, ఆనందంగా ఉండద్య. మా అమి కనుిలవంట వేడి నీరు కారుతూ వక్షసాలం
మీద పడిపోతూ ఉంట్టంది, రాముడి చేత కట్బడిన దీర్ఘమైన మంగ్ళ్సూత్రం మా అమి
మెడలో మెరుసూీ ఉంట్టంది, మా అమి కనుిలక ఉని వంట్రుకలు నలలగా, ఒతుీగా
ఉంటాయి, పర్షపూర్ణమైన ప్రేమ కర్షపంచే కనుిలతో మా అమి ఉంట్టంది, వనంలో ఉని
న్మలిలా మా అమి ఉంట్టంది " అనుకంటూ, పుషపక విమానం నుంచి కిందకి దిగి,
రావణాసరుడు పడుకని శయనాగార్ం వైపు వళ్వళడు.
32

డాll రాఘవ యస్. బొడుుపలిల


సంసృతము మర్షయు వేద్ధ్ాయన సంసా, సంజయనగ్ర్,
బెంగ్ళూరు – 560094
raghava7boddupalli@gmail.com (M): 87928 57659

యజఞ యాగ్ములు - వైశిష్యము


వేదములు – వర్తగకర్ణ: భార్తదేశము వేదభూమి, తపోభూమి మర్షయు యజఞభూమి.
వేదమంత్రములను దర్షశంచినట్టవంటి వార్షని ద్రష్లు లేక ఋష్ణలు అని అంద్యరు. మన
ఋష్ణలు విని ఈ వేదమంత్ర రాశిని, శ్రీ వేదవాాస మహర్షి ఇతర్ మహరుిలతో కలిస్త్ర
క్రోడీకర్షంచి మర్షయు వర్తగకర్ణము ఈ విధ్ముగ్ చేస్త్రనారు: (1) ఋగేవదము నంద్య దేవతా
వర్ణనలు మొదలగునవి, సూకీముల ద్వరా వచన జాఞనము. వీటినే ఋకకలు అని అంటారు,
(2) యజ్ఞరవదము - యజఞ సూత్రములు మర్షయు యజఞ యాగాద్యల విధులయొకక ర్తతులను
బోధించును. వీటినే యజ్ఞసాలు అని అంద్యరు, (3) స్థమవేదము - శ్లలక జాఞనము, వీటినే
స్థమములు అని చెప్పుద్యరు, మర్షయు (4) అథర్వణవేదము - అథర్వణ పర్షజాఞనము - వైదా
విజాఞనము, శాంతాాద్యలను గుఱంచి వర్ణనలు ఉనివి. ఈ వేదమునంద్య ఋకకలు,
యజ్ఞసాలు, స్థమములు కలిస్త్రయునివి.
సనాతన ధ్ర్ి మఠ స్థాపన: చతురవదములను అనుసర్షంచి శ్రీ శఙ్కర్ భగ్వతాపద్యల వారు
సనాతన ధ్ర్ి మఠ స్థాపన ఈ క్రంది విధ్ముగ్ చేస్త్రనారు: (1) పూరావమాియ శ్రీ గోవర్ధన పీఠం
లేక గోవర్ధన మఠం, పూర్ష, ఒడిశా - ఋగేవద పీఠం, (2) దక్షిణామాియ శ్రీ శృఙ్గగర్ష శార్ద్
పీఠం, శృంగేర్ష, కరాణటక - యజ్ఞరవద పీఠం, (3) పశిిమామాియ శ్రీ శార్ద్ పీఠం లేక
ద్వర్కా శార్ద్ మఠం, ద్వర్క, గుజరాత్ - స్థమవేద పీఠం, మర్షయు (4) ఉతీరామాియ శ్రీ
జ్యాత్మర్ పీఠం లేక జ్యాత్మర్ మఠం, గ్ర్హవల్, ఉతీరాఖండ్ - అథర్వవేద పీఠం.
వేద ప్రాశసీయం: కంచి పర్మాతి, నడిచేదేవులు, శ్రీ శ్రీ శ్రీ చనేరశేఖరనేర సర్సవత్మ స్థవమి (1994)
‘వేద ప్రాశసీయం’ గుర్షంచి తమ మంగ్ళ్వశాసనము నంద్య ఈ క్రంది విధ్ముగా
ప్రవచించినారు. వేదములు ప్రాచీన భార్తదేశము నంద్య ఉదివించిన పవిత్ర గ్రంథములు. ఇవి
సకల విజాఞనమునక మూలసీంభములు. ‘విద్’ అను ధ్యతువు నుంచి వచిిన పదం ‘వేదం’.
33

విద్ అనగా ‘జాఞనముగ్ల’ లేక ‘తెలిస్త్రకొనుట’. || ‘వేదయ తీతి వేదః’ || అనగా ‘తెలియజ్యసేది
గ్నుక వేదం’. || ‘స్వయం స్ర్వం వేతీీతి వేదః’ || అనగా ‘సర్వజఞతవం’ కలదని భావము అని
మరొక నిర్వచనము. వేదం అపౌరుషేయ శాసి జాఞనం. వేదములు శబేతర్ంగ్ రూపాలు.
పర్మేశవరుని ఉచావాస నిశావస రూపాలు. ధ్వని ఎంత ప్రాచీనమో శబే తర్ంగ్ రూపమైన
వేదరాశి అంత ప్రాచీనం. వేదములు నితాములు. సృష్ట్ ఎంత ప్రాచీనమో వేదములు అంత
ప్రాచీనములు. వేద్లు ఒక తర్ం నుండి మరొక తరానికి మౌఖికంగా అందించబడాుయి. ఏ
వ్రాతపూర్వక వచనం నుండి బోధించబడలేద్య లేద్ నేరుికోబడలేద్య. అంద్యవలన
వేదములక ‘శృత్మ’ అనే పేరు వచిింది.
యజఞ సూత్రం: యజఞ సూత్రం అంటే ‘యజ్యఞపవీతం’ లేక ‘జంద్ం’. ఇది వైదిక కరాిచర్ణక
అర్హత కలిగిసీంది కనుక యజఞ సూత్రం. వేద్ధ్ాయన యోగ్ాత కలిగిసీంది గ్నుక
బ్రహిసూత్రం. ఉపనయన సమయంలో అది బ్రహిసూత్రం. ఎడమ భుజము విిూది నుంచి ఒక
వైపు ఉదర్ భాగానిి, మరొక వైపు వీపును తగులుతూ కడిచేత్మ క్రంద వ్రేలాడుతునిప్పుడు అది
ఉపవీతం. యజఞసూత్రం ఇలా ఉనిప్పుడు దేవతా కారాాలనీి చేయవచుి. యజఞ సూత్రం మెడలో
హార్ంవలె వ్రేలాడు తునిప్పుడు అది నివీతం. పతృ, ఋష్ట తదితర్ తర్పణములంద్య మర్షయు
మలమూత్ర విసర్జనాద్యలలో యజ్యఞపవీతం నివీతంగా ఉండాలని శాసిం.
యజమానుడు లేక యజఞకర్ీ: యజఞ-యాగాద్యలక ప్రధ్యన వాకిీని ‘యజమానుడు’ అని
పలిచెదరు. యజమాన అను పదమునక వుాతపత్మీ అర్ాము యజఞము లేక యాగ్ము
చేయువాడు - యజఞకర్ీ. యజఞము యొకక ఖరుిలనిిటిని, ఈ యజమానే భర్షంచును మర్షయు
యజఞ ఫలములను పొంద్యవాడు అతడే. యజమానుని ధ్ర్ిపత్మి కూడా ఈ యజఞ-
యాగాద్యలంద్య ముఖాపాత్ర వహించును. వార్షరువురు యజఞము కొర్క దీక్ష
తీసకోబడుద్యరు. దీక్ష అనగా యజాఞదిక్రయార్ంభమునంద్య అనుష్టఠంప పూనుకొన్డు
ఆచార్నియమము.
శ్రీరుద్రంలో యజఞ వివరాలు: శ్రీరుద్ర చమకములోని ఎనిదవ అనువాకము నంద్య, యజఞం
నిర్వహించటానికి కావలస్త్రన వసీవులు మర్షయు పద్ర్ాములను కలపీంగా కోరుతూ ఆ
రుద్రభగ్వానుని ప్రార్షాంచెదము - పవిత్రమైన సమిధ్లు (ఇధ్ిం), దర్ిలు (బర్షహ), యజఞవేది,
హోమకండము, స్రుక్, స్రువములు, యజఞమును నిర్వహించే ఋత్మవకలు (ధిష్టణ), వార్షకి
34

ఉనితమైన ఆసనములు, స్తమలతను దంచి ర్సము తీయుటక ఉపయోగించే రాళ్ళళ


(గ్రావాణము), దర్ి మర్షయు స్తమ కొమిలను కోయుటక చెకకతో చేయబడిన కతుీలు
(సవర్వశి), అధిషవణ ఫలకములు (స్తమర్స్థనిి తీయుటక), ద్రోణకలశము (స్తమర్స్థనిి
నిలవచేయుటక), చమస పాత్రలు (స్తమర్స్థనిి త్రాగుటక), పురోడాశ హవిసా, కర్రతో
యూపసీంభమును తయారు చేయునపుడు క్రందపడిన పేళ్ళళ, యజఞములో ఉపయోగించే
వాయవా, పూతభృత్ మర్షయు ఆధ్వనీయ అను పేరులగ్ల మటి్ పాత్రలు, ఆగీిధ్ర ఋత్మవకడు
(బ్రహిక సహాయకడు, యజఞవేదికి ఉతీర్ దికకన కూరుిని, యజాఞగిిని ర్గిలించు
ఋత్మవకడు), హవిరాధనము (హవిసా ఉంచబడు సాలము), యజఞమును త్మలకించుటక
విచేిస్త్రన సదసాలక పందిళ్ళళ, పూరాణహుత్మ సందర్ిముగా హోమ ద్రవాములను
సవగాకార్మును సంపూర్ణముగా నేను అగిికి ఆహుత్మ చేయుద్యనుగాక! యజఞ పర్షసమాపీ
జర్షగిన తరువాత పవిత్రమైన జలముతో అవభృథ స్థినము చేయు అవకాశము నాక
లభించుగాక!
యజఞం పూర్ీయిన తరువాత యజమాని, యజమాని ధ్ర్ిపత్మి, వార్ష సంతానముచేత
ఋత్మవకలు పవిత్రజలాలతో స్థినం చేయించెదరు. ఈ సమయమునందే యజమాని దీక్షా
విర్మణ జరుగును. యజఞనిర్వహణలో దోషాలు జర్షగి ఉంటే వాటి పర్షహారార్ాం యజఞంలో
భాగ్ంగా నిరేశితమైన చివర్ష ఘట్ం.
యాగ్ము: ఆదిమిథునములోని పురుష్ణడే యాగ్ము. యాగ్ము ఒక ఆచార్కర్ి. దేవతలను
ఆరాధించే శ్రౌత కర్ి. అంటే, దేవతలక చెంద్లని కోరుతూ హోమ కండంలో హవిసాలు
అర్పణ చేయటం. యాగ్ంలో ఐద్య ముఖ్యాంశాలు ఉనాియి. 1. అశ్రావయ, 2. అసీ శౌవషట్,
3. యజ, 4. యే యజామహ్య, 5. వషట్. ఇవి యాగ్ శర్తరానిి రూపొందించే ప్రధ్యన
మంత్రాలు. వీటికి ముంద్య వనుక చేసే పనులు, కలిపంచే హంగులు అనీి వస్థిలంకారాల
వంటివి. ఇంద్యలో అశ్రావయ ప్రార్ంభ రూపం. చివర్ది వషటాకర్ం. కృషణ యజ్ఞరవద తైత్మీర్తయ
సంహితలో యాగానిి కామధ్యనువుతో పోలిి, ఈ ఐద్య అంశాలను వివర్షంచారు. యజఞ
వాకకలు కామధ్యను రూపం ధ్ర్షసీనాియి. యజఞ వాకకలను సూనృత వాకకలనాిరు. యజఞం
చేసే యజమాని ఆశ్రావయ అనే మంత్ర పాఠనం చేత యజఞ రూప సూనృత వాక్ ధ్యనువును
ఆహావనిస్థీడు. అది ప్రార్ంభం. (ప్రాయణమ్) కామధ్యనువు పాలు చేపడానికి దూడను దగ్గర్క
35

పలవడం రెండవ అంశం. దీనికి ఉపయోగ్పడేది ‘అసీ శ్రౌషట్’ మంత్రం. పాలు


పండుకోవడానికి పాత్రను స్త్రదధం చేయడం మూడవ అంశం. ఇంద్యక సంబంధించిన మంత్రం
‘అజ’. దోగ్ధ, అంటే పాలు పండుకొనే యజమాని ‘యే యజామహ్య’ మంత్రముతో ధ్యనువు
వదేక వళ్తాడు. యజఞం ద్వరా స్థధించుకొన దలచుకొని కోరెకను స్థధించడం చివర్ష
అంశం. ‘వషట్’ అనే మంత్రముతో ఇది పూర్ీవుతుందని శ్రుత్మ వచనం. ఈ ఐద్య మంత్రాలలో
మొతీం పదిహ్యడు (సపీదశ) అక్షరాలు ఉనాియి.
యజఞయాగాలలో ప్రస్త్రదధమైనవి కొనిి ఇవి: అగాియధ్యనం, దర్శపూర్ణ మాస్థలు,
పండపతృయజాఞలు, ఆగ్రయణం, చాతురాిసాం, నిరూఢ్ పశు బంధ్ం, సత్రామణి, ఔపాసనం,
వైశవదేవం, స్థాల్మపాకం, సర్పబలి, సత్రయాగ్ం, ఈశానబలి, అష్కానాష్క స్తమ యాగ్ం,
అగిిష్ట్మం, అతాగిిష్ట్మం, ఉకాయం, ష్టడశి, వాజపేయం, అత్మరాత్రం, ఆపూీరాామం,
సర్వతోముఖం, రాజసూయం, పౌండర్తకం, అభిజతీ, విశవజతీ, అశవమేధ్ం, బృహసపత్మ సవం
మర్షయు అంగిర్సం. ఈ యాగ్ములనీి యజ్ఞరవద సంహిత మర్షయు బ్రాహిణాలలో
విశదీకర్షంపబడాుయి. ఈ వాాసమునంద్య ఇవి తరువాత కలపీముగా వర్షణంపబడాుయి.
ఇష్ట్: ఇష్ట్ అనగా ‘కోర్షక’ అను అర్ాము ఉనిది. యాగ్ము మర్షయు యజఞముతో పోలిసేీ, ఇష్ట్
ఒక చిని ప్రక్రయ. దర్శ, పౌర్ణమాస యజఞభేదములను కూడా ఇష్ట్ అని పలిచెదరు. సంతానం
పొంద్లనే కోర్షకతో యాగ్ం నిర్వహిస్థీరు. దీనిని ‘పుత్రకామ ఇష్ట్’ లేక ‘పుత్రకామేాష్ట్’ అని
అంద్యరు.
1. అనికామేష్ట్ (తై. సం. 1-3-8) - పుషకలంగా ఆహార్ం పొందడానికి ప్రత్మపాదింపబడిన
ఇష్ట్. అగిి మర్షయు విష్ణణవులక హవిసాలు సమర్షపస్థీరు.
2. ఆదితేాష్ట్ (తై. సం. 2-3-1) - రాజాానిి పొందేంద్యక రాజ్ఞలు చేయవలస్త్రన ఇష్ట్.
ఆదితుానికి హవిసాలు సమర్షపస్థీరు.
3. ఆత్మథ్యాష్ట్ (తై. సం. 6-2-1) - స్తమయాగ్ములో ఒక అఙ్గము. ఆశీసాలు పొందేంద్యక
స్తముని గౌర్వార్ాం ఇష్ట్.
4. పశుకామేష్ట్ (తై. సం. 2-1-1) - పుషకలంగా పశువులను పొందేంద్యక చేయవలస్త్రన ఇష్ట్.
స్తముడు మర్షయు పుషన్ క హవిసాలు సమర్షపస్థీరు.
36

5. స్థకంప్రస్థాయీయేష్ట్ (తై. సం. 2-5-4) - పుషకలంగా పశువులను పొందేంద్యక


చేయుదగు ఇష్ట్. అగిికి హవిసాలు సమర్షపస్థీరు.
6. త్రయంబకేష్ట్ (తై. సం. 1-8-6) - అపమృతుా దోషం మర్షయు జనన మర్ణ చక్రం నుండి
విముకిీ పొందేంద్యక ప్రత్మపాదింపబడిన ఇష్ట్. త్రయంబకనికి / రుద్రునికి హవిసాలు
సమర్షపస్థీరు.
7. కర్తరష్ట్ (తై. సం. 2-4-9) - వరాిలు కర్షపంచేలా వరుణుడిని పుర్సకర్షంచుకని చేయు
ఇష్ట్. కర్తర్ (Capparis decidua) ఫలములు హవిసాలుగా సమర్షపస్థీరు. రాజాం లేక
రాషరం కరువు కాటకములతో ఇబబంది పడునప్పుడు, కర్తరష్ట్ నిర్వహించుబడును.
8. నక్షత్రేష్ట్ (తై. బ్రా. 3-1-4) - బ్రహివర్ిసా, ఆధ్యాత్మిక ప్రాధ్యనాత అభార్షధంచు ఇష్ట్.
బృహసపత్మకి హవిసాలు సమర్షపస్థీరు.
9. నక్షత్రేష్ట్ (తై. బ్రా. 1-3-4) - పశుసమృదిధ కోసం చేయదగు ఇష్ట్. రుద్రదేవునికి హవిసాలు
సమర్షపస్థీరు.
10. త్రైధ్యతవీయేష్ట్ (తై. సం. 2-4-11) - అనిి కోర్షకలను న్ర్వేరుిటక చేయవలస్త్రన ఇష్ట్.
11. పవమానేష్ట్ (తై. బ్రా. 1-1-5) - దైవిక వైభవానిి, తేజసా పొందేంద్యక, మర్షయు
దీర్ఘకాలిక వాాధులను నయం చేయడానికి అగిికి హవిసాలతో నిర్వహించబడే ఇష్ట్.
12. అహోరాత్రేష్ట్ - రాజాానిి త్మర్షగి పొందేంద్యకగాను చేయబడే ఇష్ట్. వరుణ దేవతక
హవిసాలు. సమర్షపస్థీరు.
13. కామేాష్ట్ - అపార్మైన సంపదను సంపాదించి మర్షయు రాజాానిి త్మర్షగి పొందేంద్యక
చేయు ఇష్ట్. ఆదితా దేవతక హవిసాలు సమర్షపస్థీరు.
14. వసకామేష్ట్ - ధ్న ధ్యనాాభివృదిధ కొర్క చేయు ఇష్ట్.
15. ప్రజాకామేష్ట్ - యోగ్ామైన కమారులను పొంద్యటక చేయవలస్త్రన ఇష్ట్. ప్రజాపత్మకి
హవిసాలు.
16. ఆయుషాకమేష్ట్ - ఆరోగ్ాకర్మైన శర్తర్ం మర్షయు దీరాఘయువు పొందేంద్యక
మర్షయు దీర్ఘకాలిక వాాధులతో బాధ్పడుతుని వార్షకి ఉపశమనం కలుగ్చేయు ఇష్ట్.
17. సర్వపృషేాష్ట్ - పురుషతావనిి పంచడానికి చేయు ఇష్ట్.
18. శతక్రషిలేష్ట్ - మృతుా భయం తలగించు ఇష్ట్.
37

19. యవిషేాష్ట్ - వామతంత్రము నుండి ర్క్షణ కలిగించు ఇష్ట్.


యజఞము: ‘యజఞ’ నామము ‘యజ’ అను ధ్యతువు నుండి ఉదివించినది. యజ్ + నఞ్ -
‘ఇజ్యతే హవః దీయతే అత్ర’ - ఇకకడ హవిని ఈయబడును, అనగా యజఞము. ‘ఇజ్యన్తీ
పూజ్యన్తీ దేవతః అత్ర’ - దేవతలు ఇకకడ పూజంపబడుద్యరు, అంద్యవలన ఇది యజఞము.
దేవపూజా-సంగ్త్మ-కర్ణ-ద్నేష్ణ యజత్మ, యజతే అనగా పూజంచుట, సతాంగ్ము
చేయుట, ద్నము చేయుట అని అర్ాములు. ‘యజ్ఞో వై వష్ణః’ - యజఞ పురుష్ణడు మర్షయు
యజఞభోకీ విష్ణణవు. యజఞః పదముక ‘అధ్వర్ః’ మర్షయు ‘శివః’ అను అర్ధములు చెపపబడినవి.
అగిిహోత్రంతో దేవతల ప్రీత్మ కోసం చేసే కర్ికాండని ‘యజఞము’ అని అంద్యరు. ఇవి పాక
యజాఞలని, హవిర్ాజాఞలని, స్తమ యజాఞలనీ సూాలంగా త్రివిధ్యలు. త్మర్షగి, ఇవి ఒకొకకటి ఏడేస్త్ర
విధ్యలు – (1) ఔపాసన, (2) వైశవదేవ, (3) స్థాల్మపాక, (4) సర్పబలి, (5) ఈశానాబలి, (6) అష్క
మాస్త్ర, (7) శ్రాదధం అని పాక యజాఞలు ఏడు విధ్యలు. వీటికి లౌకికాలనే పేరు కూడా ఉనిది.
స్థిరాీగిియంద్య చేయఁబడు యజఞములు, పాకయజఞములు. స్థిరాీగిియు, ఔపాసనాగిి
హవిర్ాజఞములును, స్తమ యజఞములు రెండును శ్రౌతాగిియంద్య చేయబడునవి. ఇవనీి గాక
రాజసూయం, పౌండర్తకం, బృహసపత్మ సవం, మొదలైన అభుాదయకర్ యజాఞలు ఉనాియి.
బ్రాహిణుడు విధిగా చేయవలస్త్రన పంచ మహా యజాఞలు. అవి: 1. దేవయజఞం, 2. పతృయజఞం,
3. భూతయజఞం, 4. మనుషాయజఞం, 5. బ్రహియజఞం. దేవయజఞంలో ఔపాసనం ప్రధ్యనం.
సూరాాగుిలను అర్షించడం ఇంద్యలో పదధత్మ. పతృయజఞం అంటే పతృదేవతలను సిర్షసూీ చేసే
శ్రాదధతర్పణాద్యలు. భూతయజఞం బలిరూపంలో ఉంట్టంది. మనుషాయజఞం అంటే ఎవర్షకైనా
భోజనం పట్డం. బ్రహియజఞం అంటే నితాం వేద్ధ్ాయనం చేయడం. యజఞవిధ్యన
వివర్ణము ఆపసీంబసూత్రమునంద్య చెపపబడిఉనివి.
యజఞ యాగాద్యల ముఖ్యాదేేశం: యజ్ఞరవదం ప్రపంచ సంక్షేమం కోసం ఆధ్యాత్మిక శాసీియ
విధ్యనాలుగా స్త్రద్ధంతాల జాఞనం మర్షయు యజఞ, యాగాద్యలను అవిచేసే పదధతులను
వివర్షంచియునిది. యజ్ఞరవద సంహిత, బ్రాహిణములు చార్షత్రాతిక వైదిక ధ్ర్ిం. వాటికి
సంబంధించిన యజఞ యాగాద్యలను చేయడానికి అవసర్మైన మంత్రజాఞనానిి అందించింది.
అగిిని ‘దేవ ముఖ’ అని పలుస్థీరు మర్షయు యజాఞనికి కేంద్రం దైవం. మొకక/చెట్ట్ మర్షయు
వాటి ఉతపతుీలను ఉపయోగించకండా ఎట్టవంటి యజఞ యాగాద్యలను నిర్వహించలేరు.
38

యజాఞయుధ్ లేద్ యజఞ పర్షకర్ములు ఎకకవ భాగ్ం చెకకతో తయారు చేయబడినవి


మర్షయు ఈ చెటల పేరుల యజ్ఞరవదంలో వలలడి చేయబడాుయి మర్షయు వివర్షంచబడాుయి. మన
ఋష్ణలు యజఞ యాగాద్యలను నిర్వహించి, వాటి విధి విధ్యనాలను మార్గదర్శకాలను
అందించి మనక మార్గదర్శకలయాారు.
యజఞ వైవిధ్ాం: యజాఞలు ఎన్ని ఉనిపపటికీ, ప్రధ్యనంగా అవి ‘ప్రకృతులు’, ‘వికృతులు’ అని
రెండు విధ్యలు. యజఞంలో చేయవలస్త్రన అనిింటిని గుర్షంచి శ్రుత్మ తెలియచేస్త్రనవి ప్రకృతులు.
విశేషాంగాలను గుర్షంచి మాత్రమే శ్రుత్మ తెలియజ్యయనివి ఉంటే అవి వికృతులు. వికృతులలో
వేటిని గుర్షంచి శ్రుత్మ చెపపలేదో వాటిని ప్రకృతుల నుంచి గ్రహించవలస్త్ర ఉంట్టంది.
‘ప్రకృత్మవదివకృత్మ కారాా’ అని శాసిం. ఉద్హర్ణక ‘విఘవం’ అనేది వికృత్మ యజఞం. దీనికి
అగిిహోమం అనే ప్రకృత్మ యజఞం నుంచి కొనిి అంశాలను గ్రహించవలస్త్ర ఉంట్టంది. ‘వేదస్థర్
ర్తాివళ్ళ’ ఇంద్యక సంబంధించిన మర్షనిి వివరాలను అందిసీంది.
యజఞం, యజఞ విధి, ప్రయోజనాలు: యజ్ఞరవద అవగాహనక యజఞము కీలకము. యజ్ఞరవద
సంహిత నందలి మంత్రభాగ్ం, వివిధ్ యజఞములు, యాగ్ములు, హోమములు మర్షయు
ఇష్టఠలను నిర్వహించవలస్త్రన విధ్యనము సవివర్ంగా వివర్షస్థీయి. యజాఞచర్ణము నంద్య
ఉతపనిమయే పలు ప్రయోజనములు వివర్ణాతికముగా శుకల (18-1, 18-2, 18-6) మర్షయు
కృషణ యజ్ఞరవద సంహితల (4-7-5, 4-7-9) యంద్య వర్షణంపబడినది (యజ్ఞోన కల్పన్తీమ /
యజ్ఞోన కల్పతమ). యజ్ఞరవద సంహితలు యజఞ ప్రయోజనములను విపులముగా
వర్షణంచును, అవి ఏమనగా: ఆహార్ సమృదిధ (వాజ), సంపద (ప్రసవ), పనిలో స్థమర్ాయం
(ప్రయత్మ), మానస్త్రక తీక్షణత (ధిత్మ), జాఞన్నదయము (జ్యాత్మ), భౌత్మక ద్ర్్యము (ఓజసా),
ఆయురాేయము (దీరాఘయువు), ఆరోగ్ాము (అనామయ), ప్రశాంతతవము (శర్ి), నిర్ియము
(అభయ), సేిహము (అనమిత్రం) మర్షయు సఖ నిద్ర (సఖం శయనమ్). యజఞ ప్రార్ంభ
సమయమున ఈ యజఞము ద్వరా తన జీవితము స్థర్ాకము కావలెనని యజమాని
ప్రార్షాంచును.
యజఞవేది: యజఞవేది అనేది ఎతెవీన లేద్ త్రవవబడిన ప్రదేశము. ఈ వేది దర్ి గ్డిుతో నింపబడి,
యజాఞయుధ్ములు లేక యజఞ పర్షకర్ములు మర్షయు పాత్రలు ఉంచబడును. ఇది
దీర్ఘచతుర్స్రాకార్ ఆకార్ంలో ఉని ప్రాంతంలో నిర్షిస్థీరు. దీని ఉతీర్, దక్షిణ భుజాలు
39

పుటాకార్ంగా ఉంటాయి. శ్రౌత గ్రంథాలలో వివర్షంచిన విధ్ంగా, యజఞవేది యొకక కొలతలు


మర్షయు ఆకార్ం అవి ఆచర్షంచే యజఞ-యాగాద్యల యొకక ర్కానిి బటి్ మారుతూ ఉంటాయి.
యజఞ యజమాని యొకక ఎతుీ
ప్రమాణముగా తీసకొని, యజఞవేది
వివిధ్ కొలతలను
నిర్ణయించబడును.
యజఞవేదితో అనుబంధించబడినది
‘చయనము’ లేద్
‘అగిిచయనము’. ఇది
స్తమయాగాలలో అగిికండం
కోసం ఇట్టకతో కట్బడును. ఇది
ఐద్య పొర్ల ఇట్టకలతో
నిర్షించబడుతుంది. ఇది సపర్ణ
(డేగ్), శేాన (గ్దే) మర్షయు దోన్
వంటి అనేక ఆకారాలను కలిగి
ఉంట్టంది. దీనికి
ఉపయోగించబడు ఇట్టకలు కూడా
వివిధ్ ఆకృతులను కలిగి ఉండును.
అవి - త్రిభుజాకార్,
దీర్ఘచతుర్స్రాకార్ లేద్ చదర్పు ఆకార్ములు.
ఏ యజఞవేది నిరాిణమైనా ఆయా నిబంధ్నల ప్రకార్మే జర్గాలి. మొట్మొదట,
నిర్వహించవలస్త్రన యజఞం మర్షయు వివిధ్ ఆచారాలను నిర్వహించడానికి సాలం ఎంపక
చేయబడుతుంది. ఉద్హర్ణక, స్తమ యాగ్ం చేయడానికి సంతృపీపర్షచే సాలానిి
ఎంచుకోవాలి. స్తమ యాగ్ం చేసే సాలంలో తూరుప వైపు నీరు ఉండాలి. ఈ సాలం ఉపపనేల
అయి ఉండరాద్య. మర్షయు స్థర్వంతమైన భూమిగా ఉండాలి. వృక్షసంపద పుషకలంగా
ఉండాలి మర్షయు వివిధ్ ర్కాల మొకకలతో కలిస్త్ర ఉండాలి. భూమి ఈశానాం వైపు వాలుగా
40

ఉండాలి, తద్వరా నీరు ‘కాటావలా’ వైపు ప్రవహిసీంది. ఇది మహావేది యొకక ఈశానా
మూలక సమీపంలో ఉంట్టంది. ఇచట ఉదహర్షంచబడిన యజఞవేది నమూనా (పైన చిత్రం),
ఒకక అగిిహోత్ర, దర్శ-పూర్ణమాస మర్షయు ఇష్ట్లక ఉపయోగ్పడు యజఞవేది (స్థవమి
హరాినంద, 2008).
యజఞవేది నిరాిణములు, రఖ్యగ్ణిత కొలతలు మర్షయు నిరాిణ నమూనాలను కలిగి ఉంటాయి.
బౌధ్యయన, ఆపసీంబ, కాతాాయన శ్రౌతసూత్రముల యంద్య వివిధ్ యజఞవేద్యలను సవివర్ంగా తెలిపారు.
(కాష్టకర్ మర్షయు దండేకర్ 1958; కాష్టకర్ 1966).

యజఞ నిర్వహణ – ఋత్మవజ్ఞలు: ఆగీిధ్రుడు మొదలగు పద్యనారుగురు ఋత్మవజ్ఞలు యజఞకర్ీక


సహాయకలుగా నుండి యజఞము/యాగ్ములను నిర్వహిస్థీరు. యజఞమునంద్య అగిిని
ప్రకాశింపజ్యయువానిని ‘ఆగీిధ్రుడు’ అని అంద్యరు. ఆగీిధ్రుడు కూరుిండు స్థానమును ‘ఆగీిధ్రీయము’ అని
పేరు. ఇటేల మిగిలిన ఋత్మవజ్ఞల స్థానములక కూడ పేరుల కలవు. అవి - (1) బ్రహి (2) ఉద్గతా (3) హోతా (4)
అధ్వరుాః (5) బ్రాహిణాచవంసీ (6) ప్రస్తీతా (7) మైత్రావరుణః (8) ప్రత్మప్రస్థాతా (9) పోతా (10) ప్రత్మహరాీ (11)
అచావవాకః (12) నేషా్ (13) ఆగీిధ్రః (14) సబ్రహిణాః (15) గ్రావసీత్ మర్షయు (16) ఉనేితా. యజఞకర్ీ చేత
ధ్నములచే వర్షంపదగిన ఈ పదహారుమంది ఋత్మవజ్ఞలను ‘యాజకలు’ అని పలిచెదరు. నలుగురు ప్రధ్యన
పూజారులు ఉంటారు. ప్రత్మ ఒకకరు నాలుగు వేద్లలో ఒకద్నిని సూచిస్థీరు: హోతా (ఋగేవదం),
అధ్వరుాడు (యజ్ఞరవదం), ఉద్గతా (స్థమవేదం) మర్షయు బ్రహి (అథర్వవేదం). యజఞ యాగాద్యలలో
పూజారుల సంఖా ద్ని అవసరాలను బటి్ మారుతుంది. స్తమయాగాలలో మొతీం పదహారు ఋత్మవకలు
చురుగాగ పాలొగంటారు.

శ్రీ సీతారామచంద్ర స్థవమినే నమః

వామాంక స్త్రాత జానకీ - పర్షలసత్ కోదండ దండం కర - చక్రం చోర్ధ కరన బాహుయుగ్ళే
శంఖం శర్ం దక్షిణే - విభ్రాణం జల జాత పత్ర నయనం - భద్రాద్రి మూర్షీ స్త్రాతమ్
కేయూరాది విభూష్టతం ర్ఘుపత్మం -సమిత్రి యుకీం భజ్య || రామాయణ సందేశం
కర్ీవామేవ కర్ీవాం ప్రాణః కంఠ గ్తైర్ప - అకర్ీవాం నకర్ీవాం ప్రాణః కంఠ గ్తైర్ప.
తా:--కంఠములో ప్రాణ మునింత వర్క కర్ీవాానిి పాలించాలి, కర్ీవాము కానిద్నిని
చేయరాద్య. అందర్షకీ ఆదర్శం..సీతారాముల జీవితం.. నితాం వార్ష సిర్ణం.. వార్ష
ద్ర్షలో నడిచేంద్యక కావాలందరూ స్త్రదధం..
నేలబటల మణికంఠ శర్ి
41

శ్రీ శ్రీ శ్రీ రామానుజాచారుాలు-2


మోహన శర్ి ఖంద్రిక : 9908249555

నారాయణం నమసృతా నర్ం చైవ నరోతీమం ।


దేవీం సర్సవతీం వాాసం తతో జయముదీర్యేత్ ॥

ఈ పర్షస్త్రాతులలో తనవంతుగా తానేమి చేయగ్లను అని అయన ఆలోచించేరు. దీనికి


పర్షషాకర్ం ఆ పర్మాతుిడొకకడే చూపగ్లడు అని అయన భావించారు. ఆ భావనతోనే
అయన పుణా క్షేత్రాలు దర్షశంచి ఆ పర్మాతినే ఒక పర్షషాకర్ం చూపమనడమే సరైన దని
భావించి అయన బయలుదేరారు. ఎన్ని తీరాధలు క్షేత్రాలు
సేవిసూీ అయన ఇపపటి తమిళ్నాడులో ఉని (అపపట్లల దక్షిణ
భార్తం) కంభకోణానికి చేరారు. ఆ వూళ్ళళ ఆలయములో ఆ
పర్మాతి శార్ంగ్పాణిగా వలస్త్రయునాిడు. అకకడ
ఆయనను పూజంచి, ప్రార్షాంచి మంటపంలో కూరొినాిరు.
ఈలోగా ఎవరో ఒక మహానుభావుడు ఆలయంలోకి వచిి
స్థవమికి ఎద్యరుగా పద్ాలు చద్యవుతూ ప్రార్షాసీనాిడు. ఆ
పద్ాలు అద్యితంగా ఉనాియి. నాథమునులు ఆ వాకిీని
"అయాా ఈ పద్ాలు ఎవరు వ్రాశారు" అని అడిగారు.
"తెలియదండీ. ఇవి మా పదేల దగ్గరుించి మా వంశంలో అందర్మూ చద్యవుకంట్టనాిము.
అంతవర్కే తెలుస. కానీ ఈ 11 వ పదాంలో మాత్రం కరుగూర్ వాసలెవరో 1000 పద్ాలు
వ్రాసేర్ని అంద్యలోవే ఈ 10 కూడా అని ఉంది. మిగిలిన 990 పద్ాలు ఏమిట్ల మాత్రం
తెలియద్య." అని అనాిరు ఆయన. ఆ పద్ాలని పర్షశీలించిన నాథమునులు బ్రహాినందం
చెంద్రు. అవే తాను కోరుకని వేదస్థర్పు పద్ాలు. కానీ ఆ మిగిలిన 990 పద్ాలు ఎకకడ
దొరుకతాయి, ఎలా దొరుకతాయి. ఎంతగా ప్రయత్మించినా వాటి వివర్ం
దొర్కలేద్యనక. కానీ అవి వ్రాస్త్రన కరుగూర్ గ్రామపు పరాంకశుల వార్ష శిష్ణాలు
42

మధుర్కవులనేవారు వార్ష గురువు గార్ష గుర్షంచి వ్రాస్త్రన మరో పది పద్ాలు మాత్రం
దొర్షకినాయి. ఇక తన యోగ్ శకిీని నముికనాిరు అయన. భగ్వంతుని మీద భార్ం వేస్త్ర,
ఇంద్రియాలనిింటినీ ఏకోనుిఖం చేస్త్ర మధుర్కవుల వారు వ్రాస్త్రన పది పద్ాలని ఒక
మంత్రంలా జపం చేయడం ప్రార్ంభించారు. అయన మనసాలో ఇంకో భావమే లేద్య. ఆ
మంత్రమే త్మరుగుతోంది. అట్టవంటి దీక్షతో అయన శర్తర్మే మంత్రపూతం అయిపొయింది.
బాహాసిృత్మ పూర్షీగా నశించి పోయింది. అదే యోగ్ మహిమ అంటే మర్ష. చాలా కాలం ఇలా
గ్డిచింది. నాథమునుల పట్ట్ సడల లేద్య. అయన మీద భగ్వదనుగ్రహం కలిగింది. ఆయనక
ధ్యానంలో ఆ పద్ాలను వ్రాస్త్రన " పరాంకశులను" స్థక్షాతకర్షంప చేసేరు పర్మాతి.
వీనులక చలలని ఆపాాయకర్మైన శబాేలు స్తకడంతో పులకించి పోయారు అయన.
అసలెవర్త పరాంకశులు అని వినయంగా ప్రార్షధంచి తెలుసకోస్థగారు. పరాంకశులు ఈ
విధ్ంగా తెలియచేయడం మొదలుపటా్రు.
"నాయనా ఇపపటికి 700 సంవతారాల క్రతం వాడిని నేను. నాలాంటి వాళ్ళం మొతీం 12
మందిమి. కొంత మంది నా ముందర్ష వాళ్ళళ మర్ష కొందరు నా కనాి వనుక జనిించిన వాళ్ళళ.
మేమందర్ం భగ్వదనుజఞతో వేదస్థరానిి స్థానిక భాషలో "ఎవరైనా, ఎప్పుడైనా, ఏ
నిబంధ్నలు నియమాలు లేకండా హాయిగా చద్యవుకొని ఉజీజవించడానికి వీలుగా నాలుగు
వేల పద్ాలు వ్రాశాము. ద్నిని "నాలాయన దివా ప్రబంధ్ం" అని అంటారు. అంద్యలో నేను
(పరాంకశులు) వ్రాస్త్రన 1000 పద్ాలు స్థమవేద స్థర్ం. మిగిలిన మూడు వేలు ఋగేవదం,
యజ్ఞరవదం, అథర్వణ వేద్ల స్థరాలు. "ఈ పద్ాలోల ఇంకేమీ ఉండద్య. పర్మాతి గుర్షంచి,
ఆయనను ఎలా ఆశ్రయించి శుభాలను పొంద్లి అనే విధ్యనం గుర్షంచి ఉంట్టంది అంతే.
ఇంద్యలో మేము ఏమీ పొర్పాట్టల చెయాకండా ఉండడానికి భగ్వంతుడు మా అందర్షలో
అతాద్యితమైన భకిీని ర్గిలిి, ద్నిని పరాకాష్క తీసకని పోయి, మాలో అజాఞనపు వాసన
మచుిక కూడా లేకండా తలగించి, తాను మాక స్థక్షాతకర్షంచి, మాతో సంశేలష్టంచి,
మేము ఆనందంలో మునిగి ఉండగా మా చేత ఈ పద్ాలను వ్రాయించేడు." అనాిరు వారు.
ఆశిర్ా పోయారు నాథమునులు.
అయితే "ఆళ్వవరులా" మీరు అని అప్రయతింగానే అడిగారు. ఆళ్వవర్ అంటే “భకిీలో మునిగి
తేలేవారు” అని అర్ాం. ఆ ప్రశిక నవేవరు పరాంకశులు. అయన తమ అనుగ్రహ భాషణానిి
43

కొనస్థగించారు. భగ్వంతుడి సంశేలషంలో మేము మునిగి ఉండగా, ఆ ఆనంద ప్రవాహంలో


మా మనసాలలోంచి ఒక అమృత ఝర్ష ప్రవహించిందని మేము ఎరుగ్ం. "కానీ శతాబాేలు
గ్డుసీని కొదీే మా పద్ాలు భూమండలంలో మరుగున పడిపోయినాయి. పర్మపదంలో
మాత్రం అనుసంధింపబడుతూనే ఉనాియి, అని ముగించేరు వారు.
"నాక ఆ పద్ాలను అనుగ్రహించరూ" అని దీనంగా ప్రార్షధంచేరు నాథమునులు. "సర" అని
పరాంకశులు ఒక తెర్ కటి్ంచి ద్ని వనుక తాముండి, నాథమునులక ఉపదేశించడం
ప్రార్ంభించారు. చక చక వ్రాసేసకనాిరు నాథమునులు. అంతా అయినాక ఒక అనుమానం
వచిింది ఆయనక. స్థవమీ నేను వృద్ధపాంలోకి ప్రవేశిసీనాిను. నా కమారుడు
ఈశవర్మునులు అంత సమరుధడు కాడు. "ఈ నాలుగు వేల పద్ాలు లోకంలో ఎలా
ప్రచార్ంలోకి వస్థీయి? సలభంగా పామరులు సతం పర్మాతి సవరూప సవభావాలని ఎర్షగి
శుభాలని ఎలా పొంద్యతారు? అని అడిగారు చాల విచార్ంగా.
లోక హితం కోసం అయన తపసీని తీరు పరాంకశులక ముచిట గొలిపంది.
దశర్థ మహారాజ్ఞ సంతానం లేదని విచార్షసూీ ఉంటే, అయన మంత్రి సమంత్రుడు తాను
మహరుిల ద్వరా విని శ్రీరామ జనన వృతాీంతానిి వివర్షంచి ఓద్ర్షినట్టల ..... భవిషాతుీలో
అవతర్షంచబోయే "రామానుజ్ఞలు" అనే మహానుభావుల గుర్షంచి వివర్షంచి - వారెలా
ఉంటారో అలాంటి విగ్రహానిి కూడా కటాక్షించి అదృశామై పోయారు పరాంకశులు.
మనసా కాసీ శాంత్మంచింది నాథమునులక.
నితామూ ధ్యానంలో ఉంటాడు శివుడు. అయితే అట్టవంటి స్థాణువును కూడా కదిలించ గ్లిగే శకిీ
మాత్రం నేనే అంట్లంది ఈశవర్ష, జగ్నాిత. ఆ కదలికే ప్రపంచం ఏర్పడటానికి కార్ణమౌతోంది. .

సపందన విషయంలో హర్షహరులలో కొంత పోలిక కనిపసీంది. రామాయణంలో సీతమిను ఎతుీక


వళ్వళడు పదితలల రావణుడు. సీతమివారు కూడా రామునిగుర్షంచి చెపూీ 'రామో న త్మషఠత్మ, న
గ్చవత్మ, న శ్లచత్మ’ అంటూ నిష్ణఠరాలాడింది. చివర్క రాముణిణ కదిలించే శకిీ ఆ సీతమేి అయింది .
పర్ావస్థనం రాముడు వానర్ సనాంతో కదిలాడు. దశకంఠుని పర్షమారాిడు. అంద్యకే రామద్స
కూడా 'నను బ్రోవమని చెపపవే సీతమి తల్మల' అంటూ మొర్పట్ట్కనాిడు. ఎకకడో ద్వర్కలో ఉని
శ్రీకృషణ పర్మాతిను ద్రౌపది ఆర్ీనాదం కదిలించి వేస్త్రంది. ధ్ర్ిం ర్క్షించబడింది. 'నీవే తపప
ఇతఃపర్ంబెరుగ్' అంటూ మొర్ పట్ట్కనాిడు గ్జ్యంద్రుడు. ఎకకడునివాడు అకకడ ఉనిట్ట్ పరుగు
పరుగున వచాిడు శ్రీహర్ష. అనిింటా చిరునవువతో పర్మాతి.
44

అణు సిదాధంతానికి ఆదుాడు కణద మహ్రిు


----- భువనేశవర్ష మారపలిల, 9550241921

జ్ఞల సూరా మరీచ సాం - యత్ సూక్ష్మ్యం ద శాతే రజః


ప్రధమం తత్ పరిమ్మణనాం - త్రస రేణు రితి సమృతిః
కిటికీల దావర్థ ప్రసరించ్చ సూరారశిమ కంటికి కనబడునటిట అతాంత సూక్ష్మ్మైన ధూళికణల
పరిమ్మణంలో త్రసరేణుం అంటే ఆరు పరమ్మణువుల పరిమ్మణం అని చెపుబడంది.
సూరారశిమలో కనవ్చ్చి అతిసూక్ష్మ్ కణము అంగుళములో ఒకటిలో 3,49,525 వ్ భ్యగం.
దానిలో ఆరింట ఒక వ్ంత్ప మ్మత్రమే పరమ్మణు పరిమ్మణం. అంటే ఘనపు అంగుళంలో అతి
సూక్ష్మ్భ్యవ్ం అని కణదుడ ప్రతిపాదన.
ప్రపంచంలో ప్రత్మ పద్ర్ధం సూక్ష్మకణాల మయం అని రెండు వేల ఎనిమిది వందల ఏళ్ళ క్రతమే
చెపపన భార్తీయ శాసివేతీ కణాద్యడు.
ఈతని తరావతే డెమొక్రటీస్ అనే గ్రీక
శాసివేతీ ప్రత్మ వసీవు సూక్ష్మకణ
సముద్యం అని అంతకంటే చిని
కణాలుగా విభజంచటం కదర్దని చెపాపడు.
వీటినే అణువులు అనాిడు.
అణువిజ్ఞానానిు ప్రపంచంలో ప్రప్రథమంగా
గ్రంథసాం చేసిన మహావిజ్ఞాని “కణద మహ్రిు”. ఈయన అసలుపేరు “కశాపుడు”. కణల
(అణువుల) గురించ వివ్రించన మేధ్యవి కబటిట ఈయనకు “కణదుడు” అనే పేరు వ్చింది.
అణువులు, పరమ్మణువుల గురించ “వైశ్చష్టక సూత్రం” అనే గ్రంథానిు ఈయన రచంచాడు. ఆ
గ్రంథంలో ఈయన చేసిన ప్రతిపాదనలు సమగ్రవ్ంతంగా ఇపుటికీ ఆమోదయోగామై ఉండడం
ఎంతో విశ్చషం. ఈయన తొలిసారిగా వాడన ‘పరమ్మణువు’ పదం ఈనాటికీ తిరుగులేకుండా
ఉంది. గ్రీకు దారశనికులైన “లూస్వపున్, డెమొక్రటీస్”ల సిదాధంతాలు, కణదుని పరమ్మణు
తతేవవిజ్ఞానం ముందు వెలవెలపోత్పనాుయ.
స ష్టటకరే అంటూ ఎవ్రూ లేరని, స ష్టట సమసేం అణువుల కలయకవ్లో జనిమంచందని వైశ్చష్టకం
ప్రతిపాదిస్సేంది. ద్దని కరే కణద మహ్రిు. ఈయనకు కణభక్షకుడు, కణభోజి అని కూడా
పేరుో, అసలు మొదటి పేరు కశాపుడు. కణదుని సూత్రాలలో స ష్టట కరే, ఈశవరుని ప్రసకిే
45

ఎకకడా లేదు. అందుచేత ఇది నిరీశవర దరశనం. ‘వైశ్చష్టక దరశనం’ ఈశవరుడని అంగీకరించక
పోయనా వేద ప్రామ్మణానిు, ఆతమను, పునరజనమను, కరమ సిదాధంతానిు, మోక్ష సిదిధని
అంగీకరిస్సేంది. ఈ శాసరమునకు తరకశాసరము అని కూడా పేరు.
“పదార్థానిు విడగొడతే అణువులు, అణువులను విడగొడతే పరమ్మణువులు ఏరుడతాయ”.
అని కణదుడు సుషటంగా చెపాుడు. విభినుమైన పరమ్మణువులు ఎనోు ఉనాుయని, వాటి
విలక్షణమైన కలయక వ్లోనే భూమ్మాకశాలు, అగిు, గాలి, నీరు మొదలైనవ్నీు
రూప్ందాయని వివ్రించాడు. పదార్థాలు పరమ్మణువుల సాాయకి వ్చినప్పుడు, ఆ
పరమ్మణువులు తమ విశిషట లక్షణలతో అలర్థరుతాయని చెపాుడు.
గ్రీకు భ్యషలో “అ” అనే పూరవప్రతాయం ‘కనిది’ అనే అర్థానిు ఇస్సేంది; సంసృతంలో అశుభ్రం
అంటే ‘శుభ్రం కనిది’ అయనటుో. గ్రీకు భ్యషలో “టమోస్” అంటే ‘కతిేరించ్చ’ అనే అరాం
వ్స్సేంది. ఈ రండంటిని సంధంచగా వ్చిన మ్మట “అటమోస్” అంటే కతిేరించడానికి వలు
కనిది లేదా అవిభ్యజాం. ఇందులోంచ వ్చిన “ఏటం” (atom) అంటే విభజించడానికి వలు
పడనంత చను పదారాం.
ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వసీవు ఉతపత్మీకి కార్ణం అవుతుంది ఈ కలయిక రెండు
ర్కాలుగా జరుగుతుంది. అణువులోల అంతరాిగ్ంగా ఉని సహజ భౌత్మక శకిీ, బహిర్గతమైన
మానవాతీత శకిీ అనాిడు కణాద్యడు. ప్రపంచ సృష్ట్కి అణువులే కార్ణం. అణువులు గుండ్రగా
ఉంటాయి. అణువులు ఒకద్ని నుంచి ఒకటి వేరైనప్పుడు కాని, కదలిక లేనప్పుడు కాని ఏ పనీ
జరుగ్ద్య అనాిడు. అగోచర్ శకిీ వలల అణువులు కలిస్త్ర కణాలుగా మార్ష ప్రపంచ సృష్ట్కి
కార్ణమౌతాయి. కణాలు ఏర్పడటానికి అంద్యలోని అణువులే కార్ణం. అణువులు ఎప్పుడూ
చేతనా సిాతిలో ఉంటాయని కణాద్యడు ఊహించలేకపోయాడు. డిమొక్రటిస్ స్త్రద్ధంతాల కంటే
కణాద స్త్రద్ధంతాలు భౌత్మక వాద్నిి బాగా బల పరుస్థీయి.
చాలా చనుచను విషయాలు కూడా అతడ ద ష్టటని అపరిమితంగా ఆకరిుంచేవి. కణదునికి ఆ
పేరు ర్థవ్డం వెనుక ఒక విచత్రమైన ఉదంతం ఉంది. ఒకసారి అతడు తీరాయాత్రలకు
వెళ్లేనాుడు. గంగానద్ద తీర్థనగల ఆలయాలను ద్దపాలతో చకకగా అలంకరించారు. దారులనీు
పూలతో, బియాపు గింజలతో అలంకరంగా నింపేశారు యాత్రికులు. తీరాయాత్రకు వ్చిన
యువ్కుడైన కణదుడు కిందన ఉను బియాపు గింజలను ఒకొకకకటిగా ఏరుత్పనాుడు. అది
చూసిన వారంతా అతడకి ప్పచి పటిటందేమోననుకునాురు. కనీ అతడు గొపు పండత్పల
కుటుంబానికి చెందినవాడు. వారు అతడని ‘బియాపు గింజలు ఎందుకు ఏరుత్పనాువ్’ని
అడగారు. అందుకు ఆయన బదులిసూే “నేను ఏరుత్పనుది బియాపు గింజలుగానే మీకు
46

తోచవ్చ్చి. కనీ ఇవ్నీు కలిప్పతే కొందరి ఆకలి తీరేి అనుంగా వ్ండవ్చ్చి. నా ద ష్టటలో గొపు
ధనవ్ంత్పని సంపదలకు ఎంత విలువ్ ఉందో, ఈ బియాపు గింజలకు కూడా అంతే విలువ్
ఉంది” అని అనాుడు. చాలా చనుచను విషయాల పటో కూడా అతడకి గల స్సనిశిత ద ష్టటని,
ఆసకిేని తెలుస్సకుని అకకడ ఉనువారంతా ఆశిరాపోయారు. నాటి నుంచ అతడని అందరూ
‘కణదుడు’ అని ప్పలవ్సాగారు. ‘కణము’ అంటే అతాంత సూక్ష్మ్ పదారాము అని అరాం.
తీరాయాత్రలో రహ్దారిపై తాను ఏరిన బియాపు గింజలను ఇంటికి తీస్సకువ్చాిడు కణదుడు.
వాటిని తిరిగి చనుచను భ్యగాలుగా విడగొడుత్పండగా చవ్రికి ఇక విభజించడానికి వలేోని
బియాపు గింజ సిాతి వ్చింది. అప్పుడే అతడ మెదడులో ‘అణువు-పరమ్మణువు’ సిదాధంతం
మెదిలింది.
పదార్థాలుగా రూప్ందేటప్పుడు రకరకల పరమ్మణువులు కలియడం వ్లో వాటికి ప్రతేాకమైన
ధర్థమలు ప్రాప్పేసాేయనే సతాానిు ఈ శాసరవేతే ఆనాడే ప్రకటించడం మనకు ఆశిర్థానిు
కలిగిస్సేంది. రండు(2) పరమ్మణువులు కలిసేే ‘దవణుకం’ అవుత్పందనీ, మూడు(3)
పరమ్మణువులు కలిసేే ‘త్రణుకం’ అవుత్పందనీ ఈయన వివ్రించాడు. ఈ సిదాధంతం ప్రకరమే
వైశ్చష్టక దరశన అనుయాయులైన శాసరవేతేలు లోహ్విజ్ఞానానిు పరిపుషుం చేశారు. స ష్టటలో
పదార్థాలనీు భూమి, నీరు, అగిు, వాయువు, ఆకశం, కలము, దికుక, ఆతమ, మనస్సుల
కలయకతో ఏరుడుత్పనాుయని వివ్రించ చెపాుడు.

పదార్థాలనిుంటికీ మూలమైన పరమ్మణువులు, స ష్టట నిర్థమణములో ఆధ్యరం అయనందున


అవి నితాములై ఉంటాయనీ, వాటికి నాశనం లేదనీ చెపాుడు. తన గ్రంథంలో ఆతమ, మనస్సుల
గురించ కూడా కణదుడు వివ్రణ ఇచాిడు. మొతేం మీద ఈయన ‘పరమ్మణు వాదము,
పరమ్మణు నితాతవ వాదము, షట్ పదారా వాదము, స ష్టటవాదము’ మునుగు వాదాలను
ప్రతిపాదించాడు.
“భగవ్ద్దగత” లో క షణ పరమ్మతమ చెప్పున కొనిు మ్మటలు పరమ్మణు విజ్ఞానానికి
సంబంధంచనవే! “అనంతమైన తన ‘శకిే’ విశవంలోని ప్రతి అణువునా దాగి ఉనుదనీ,
అనూహ్ామైన రూపం కల తాను అణువు కనాు అణువుననీ” ఆయన చెపుడం జరిగింది.
అణువులోో, పరమ్మణువులోో ‘శకిే’ దాగివును విషయానిు ఆధునిక శాసరవేతేల కంటే ముందుగా
శ్రీక ష్ఠణడే చెపాుడు. పరమ్మణువులను విచినుం చేసేే అందులో నుండ బ్రహామండమైన శకిే
విడుదలవుత్పంది. ఆటంబాంబు ప్రయోగ ప్రక్రియ ఇదే మరి! ఆటంబాంబు కనుగొనని క్రితమే,
పరమ్మణువులో అంతటి బ హ్తేరమైన (తన) శకిే ఉనుదని శ్రీక ష్ఠణడు చెపుడం జరిగింది.
47

కణదమహ్రిుకి ఔలూఖ్ా, కశాప అనే పేరుో కూడా ఉనాుయ. ఈయన క్రీ.పూ 6 వ్


శతాబీంలో జీవించాడు. కశాప ప్రజ్ఞపతి వ్ంశంలో ఉలూక మహ్రిుకి పుత్రునిగా జనిమంచాడు
కణదుడు. మధాప్రదేశ్ ర్థషరం లో అలహాబాద్ జిలాోలో ఉను ప్రభ్యస గ్రామం సవసాలం. వధులోో
పడ ఉను బియాం గింజలను ఏరుకుని, అవి తింటూ బాలా జీవితం గడపాడు. ఈయనకు
“కణ” (కణ భూకర్, కణభక్ష) పేరుో కూడా వ్చాియని కొంతమంది పండత్పలు పేరొకనాురు.
ఈయన సోమశరమ శిష్ఠాలు, ప్రపంచ దేశాలలో “అణువు” భ్యవ్నను ప్రతిపాదించన
శాసరవేతేలలో తొలి శాసరవేతే. అంతే కదు. “కరాకరణ సంబంధం” (కరణం/హత్పవుకు
పరిణమం / ప్రభ్యవ్మునకు నడుమ నును సంబంధ్యనిు తెలుస్సకోవ్డమనేది మ్మనవుని
ఆలోచనలలో అతి గొపు ఆవిషకరణ) అనే సిదాధంతానిు తొలిసారిగా ఆవిషకరించంది ఈయనే.
రచయతగా “వైశేష్టక సూత్రాలు” ను వెలువ్రించారు. ఇది పది అధ్యాయాల సంపుటం. ప్రతి
అధ్యాయంలో రండేసి ఆహుకలు, మొతేం 370 సూత్రాలు ఉనాుయ.
విశవంలో అణువు అనేది ఒకటి ఉంటుందను భ్యవ్నను ప్రతిపాదించంది, ఆలోచనలు
రేకెతిేంచన తొలి శాసరవేతే కణదుడు. “కరణం–ప్రభ్యవ్ం” కరాకరణ సంబంధం వ్లోనే
సరవం సంభవ్మవు త్పందని సిదాధంతీకరించాడు. ఐన్స్వటన్ సాపేక్షతా సిదాధంతమైన E=mc2
ప్రతిపాదనకు మూలాలు కణదుడ సిదాధంతంలో ఉనాుయ.
ఈ ప్రపంచం అంతా పరమ్మణువులతో నిరిమతమైంది. వివిధ శైల్ల వినాాసాలతో
పరమ్మణువులు సమిమళితమై స ష్టటలోని సమసే ఆకర్థలు ఏరుడుత్పనాుయ. ప్రక తిలో
కనబడుత్పను సూరుాడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, పరవతాలు, అరణాలు, పశు
పక్షాాదులు, క్రిమి కీటకలు మొదలైనవాటి నుండ మ్మనవుని వ్రకూ, చీమ నుండ డైనోసార్
వ్రకు అనీు... అనీు అణువుల కలయక వ్లనే ఏరుడుచ్చనువి. ఇవ్నీు ఒకదానితో ఒకటి పోలిక
లేనివి. విభిను ఆక త్పలు కలిగినవి. వాటి, వాటి వ్ావ్హార సరళి కూడా ఒకదానితో ఒకదానికి
పోలిక లేని వైవిధాం కలిగి యునాుయ. అనీు అణువుల సముదాయమే అయనప్పుడు ఈ
వైవిధాం ఎలా సాధాపడంది?
కణదుడి సిదాధంతం ప్రకరం “పదారామంతా అణువుల సంయోగం చేత స ష్టటంచబడుతూ
ఉంటుంది. ఆయా అణువుల గుణలు, ధర్థమలు, సంయోగానిు అనుసరించ పదారాం యొకక
భౌతిక రూపం, సవభ్యవాలు మ్మరుతూ ఉంటాయ. పదార్థానిు ఇంక విభజించడానికి వలేోని
భ్యగమే అణువు. అణువులే ప్రపంచానికి మూలాధ్యరం. అణువులు నాలుగు గుణలతో
నాలుగు రకలుగా ఉంటాయ. ఒక్త గుణం, ఒక్తరకంగా ఉండే ఏకధరమ అణువులు సంయోగం
వ్లననే ఆయా వ్స్సేవుల నిర్థమణం జరుగుత్పంది. ఈ కలయక మళ్ళీ రండు విధ్యలుగా
48

ఉంటుంది. 1)అణువులోో అంతరగతంగా ఉండే సహ్జ భౌతిక శకిే 2) అణువులకు బహరగతంగా


ఉండే మ్మనవాతీతశకిే.
మరింత వివ్రంగా చెప్పుకోవాలంటే వివిధ వ్స్సేవుల సవభ్యవ్ ధర్థమనిు బటిట, ఆయా వ్స్సేవులు
తమలోఉను కణ సంయోగానిు బటిట రూపం ఏరురచ్చకుంటాయ. ఏక సవభ్యవ్ం కలిగిన
కణలు అనేకం ఒకదానితో ఒకటి కలిసి వ్స్సేరూపం ప్ందుతాయ. కణంలో ఉండే సవభ్యవ్ం
వ్స్సేవులలోనూ కనిప్పస్సేంది.
ఉదాః అగిుతతవం గలిగిన అనేక అగిుకణలు(అణువులు) సంయోగం చెంది, సూరాగోళం
ఏరుడంది. అగిుకణలలో ఉండే అగిుతతవమె భౌతిక వ్స్సేరూపం దాలిిన సూరాగోళం నుండ
వేడమిని వెదజలుోత్పంది.
ప్రాచీన భ్యరతీయ తతవశాసరం ‘అంతా శూనాం-ఏద్ద సిారం కదు’ అనే శూనా వాదం
ఆధ్యరంగానే భౌతిక శాసర అభివ్ దిధ జరిగింది. కణదుడు, కప్పలుడు మొదలైన శాసరవేతేలు
పదారాం అణు సంఘటనం వ్లో ఏరుడందని శతాబాీల క్రితమే గ్రహంచారు. భ్యరతీయ
షడీరశనాలలో “వైశ్చష్టకమ్” ఒకటి ద్దని భ్యవ్ం “అణివక విశిషటత” ద్దని ఆధ్యరంగానే
“అణువైశ్చష్టక సిదాధంతం” కణదుడు ప్రతిపాదించాడు.
కణదుడు తన “అణువైశ్చష్టక సిదాధంతం”లో ఎనోు అంశాలను సోదాహ్రణంగా
నిరూప్పంచాడు.
1. అయసాకంతం సూదులను ఆకరిుంచడం, 2. మొకకలలో జలప్రసరణ, 3. జడ పదారాం
అయన అయసాకంతం సూక్ష్మ్ శకుేలిు ప్రసారం చెయాడానికి అధ్యరం కవ్డం, 4. అనిు రకల
వేడమికీ సూరాగోళంలో ఉండె అగిు మ్మత్రమే కరణం, 5. అణువు పరిమ్మణనికి కూడా ఈ
సూరాగోళ వేడమే కరణం, 6. భూమి అణువులోో ఉండే ఆకరిుంచే గుణమె భూమి చూప్పంచే
గురుతావకరుణ శకిేకి కరణం, 7. వ్స్సేవుల చలన సవభ్యవ్నికి మూలకరణం “శకిేవ్ాయం”
లేదా “పునఃచలన ప్రసారం”, 8. అణువిఘటన/అణువిచేిదన జరిగితే విశవప్రళయం, 9. కంతి
కిరణలు, ఉషణ కిరణలు అతి సూక్ష్మ్ కణలుగా ప్రసారం చెందడం వ్లో ఆ కిరణలు అనిు
వైపులకూ అతాంత వేగంతో దూస్సకు పోగలుగుతాయ, 10. దేశకలాల సాపేక్షత.
కణదుని సిదాధంతం ప్రకరం ఈ విశవంలో ఆరు రకల ధర్థమలు ఉంటాయ. అవి:
ద్రవ్ాం (Matter), గుణం (Quality), కరమ (Action), మ్మనాము (Universal), విశ్చషము
(Special), సమవాయము లేక సామూహకము (Inherence).
ఈ ఆరింటినీ కణదుడు జ్ఞానవిషయాలుగా చెపాుడు.
49

‘పదారాం’ లేక ‘ద్రవ్ాం’ అనేది తొమిమది రకల అసిేతావలను కలిగి ఉంటుందని కణదుడు
చెపాుడు.
అవి: ప థ్వవ (ద్రవ్ాం యొకక ఘన రూపం), జలము (ద్రవ్ రూపం), వాయు (వాయు రూపం),
తేజస్సు (శకిే రూపం), ఆకశము (ఈథర్), కలము, దికుకలు, ఆతమ మరియు మనస్సు.
నేడు పరమ్మణు విజ్ఞానం అనేక విధ్యల వికసించ మ్మనవాళికి సేవ్ చేస్సేనుది.
శాసరప్రయోజనం సమ్మజశ్రేయసేు కవాలని నిరేీశించన ఎంతోమంది భ్యరతీయ శాసరవేతేలోో
కణదమహ్రిు ఒకరు.
ప్రపంచ భౌతిక శాసర ద కుథానిు సమూలంగా మ్మరిివేయగలిగిన ప్రభ్యవ్వ్ంతమైన అణు
సిదాధంతానిు క్రీస్సే శతాబాీలకు పూరవమే ప్రతిపాదించ అందరినీ ఆశిరాచకిత్పలను చేసిన
కణదుడు నిరీశవరవాది. ఈయన సిదాధంతం ప్రకరం మనస్సు, ఆతమ రండు ద్రవాాలే.
భగవ్ంత్పని ఉనికిని ఏ మ్మత్రం అంగీకరించని నాసిేక వాదిగా జీవిత చరమ్మంకం వ్రకూ
భౌతిక అణు పదార్థాల శైల్ల వినాాసాల మీద అనేక పరిశ్లధనలు చేసిన కణదుడు ఆసిేకులకూ
నాసిేకులకూ కూడా అర్థధానీయుడు.
“భౌతిక, విజ్ఞాన తతావలను సమనవయపరచ, జిజ్ఞాస్సవు లందరికీ అతి సూక్ష్మ్౦గా పరిశ్లధనా
విధ్యనానిు ప్రసాదించ, ముముక్షువులకు తరుణోపాయానిు కటాక్షించన కణద మహ్రిు
మికికలి సేవ్నీయుడు, చరసమరణీయుడు, ఆమహామహుడకి సరవ విజ్ఞానలోకం సదా క తజుాలై
ఉండాలి అనాురు సావమి అనుభవానంద సావమీజీ”.

1612 – 1620 మధ్ాలో మాలికాలర్ థియర్ష కనుగొనబడింది. పద్ర్ధంలో నుని చిని


కణానిి మాలికూాల్ అనాిరు. అపపటికదే చిని కణం. జాన్ డాల్న్ అనే ఆయన 1808 లో
ఆటమిక్ థియర్షని ప్రత్మపాదించాడు. మాలికూాల్ కనాి చిని కణం ఆటమ్. దీనిని సృష్ట్ం
చడం గాని విచిినిం చేయడం గాని కదర్దనాిరు. కావంటమ్ థియర్ష ఆధ్యర్ంగా నీలా
బోర్ అనే ఆయన 1913 లో హైడ్రోజన్ ఆటంని ప్రత్మపాదించాడు. ఆటమిక్ థియర్ష వచిింది
తరువాత ఆటంలో 3 ముఖా భాగాలు వరుసగా ఎలెకారన్, ప్రూటాన్ నూాట్రాన్ అని మూడు
భాగాలు ఉనిట్టల కనుగొనాిరు. ఎలెకారనిక్ థియర్ష వచిింది. ఈ మూడింటితోబాట్ట అత్మ
సూక్ష్మ కణాలు కూడా ఉనిట్టల ఇప్పుడు ప్రత్మపాదిసీనాిరు. 400 సంవతారాలలో వచిిన
ఇనిి మారుపలను సమారు 3000 సంవతారాల నాడే కణాది మహర్షి ప్రత్మపాదించడం
మనక గ్ర్వకార్ణం.

...........శ్రీ గాయత్రి డెస్క


50

శ్రీరామభకీలైన కీ.శే.పమిడిఘంటం వంకటర్మణ


(వాట్ాఅప్ సేకర్ణ)
మన ఆంధ్రప్రదేశ్ లో ప్రసీతము తెలంగాణలో యుని భద్రాచలము వదే యుని అంబ సత్రము
గుర్షంచి తెలుసకంద్ము. కీ.శే. పమిడిఘంటం వంకట ర్మణ ద్స గారు అను ఒక మహా
రామభకీడు యుండెడివారు, ఆయన అనియాగార్ష సంతత్మవారు వంకటర్మణ గారు 1896
లో జనిించి 1985 లో చనిపోయినట్టల తెలుపుచునాిరు, ఆయన చాలా నిరుపేద, ఆయన
భద్రాచలం కొండ క్రందభాగ్మున యుండెడివారుట. కొంతమంది 1850 లో జనిించినారు
అని చెప్పుచునాిరు. ఏది ఏమయినా ఇపపటికి ఆయన 170 సంవతార్ముల ముందటివార్ని
మాటే. ఆయన భకిీగుర్షంచి తెలుసకంద్ము. ఆయన కడు నిరుపేద, రోజూ భిక్షమెతుీకొని
జీవించెడివారు,
ఒంటిపై ఒక చిని కపీనం తపప ఆయనక ఇంకో ఆస్త్రీ లేద్య. రోజూ
యాచించడం, తెచిింది వచిినవార్షకి వండిపట్డం. ఇదే అతని
"రామసేవ". ఏదైనా రాముడే చూసకంటాడని ధీమా ఒకకటే
ఆయన సంపద. నిజంగా అంతా రాముడే చూసకనాిడు కూడా.
అపపటి రోజ్ఞలలో భద్రాచలమునక సర్షయయిన
ప్రయాణసకర్ాములు లేక భకీలు మికికలి అవసాపడి వచెిడివారు,
అంద్యవలన ఆయన సేకర్షంచి తెచిిన ద్నిలో వచిిన వార్షకి ఉచితముగా వేడివేడిగా
అనిము, పప్పు, మజజగ్ పటె్డివారు, అవకాశముయుంటే ఆవకాయబదే , అందరూ ఎంతో
సంతోష్టంచి కొండమీదక వళ్ళల శ్రీరాముని దర్శనము చేసకొని వళ్లలడివారు, రోజూ సీతమిక
మధ్యాహిమువేళ్ శ్రీ వంకట ర్మణ గారు నైవేదాము పటె్డివారు,ద్నిని సీవకర్షంచుటక
సీతమి వచెిడివారుట, అకకడేఉనివార్షకి అమి కాళ్ళ గ్జెజల శబేము వినబడెడిదట,
అప్పుడప్పుడు నైవేదాంగా, పాలు పడుతునిప్పుడు,అందరూ చూచుచుండగా కొండమీదనుంచి
అమి పాము రూపములో వచిి త్రాగెడివారుట. ప్రత్మ సంవతార్మూ
సీతారాములకలాాణమునక వచిిన వార్ందర్షకీ వండి పటె్డివారుట, జనము వేలసంఖాలో
వచుిచుండుటవలన వంటవార్షని పటె్ను, ఒకస్థర్ష రపే కలాాణ ఉతావము అనగా వంటవాళ్ళల
51

, వంట గుండిగ్లు తీసకొని వళ్ళలపోయిర్ష. ఈయన అధైర్ాపడకండా అంతయూ సీతమి


చూచు కనును అని తలంచి అమిక నైవేదాము పటి్ ఈ సమసాను తెలుపగా, వంటనే ఇదేరు
ఆజానుబాహులయిన మనుష్ణాలు రెండు గుండిగ్లతో వచిి తాము రాజమండ్రి నుండి
వచిినామనియు, మీదగ్గర్నుండి వళ్ళలపోయిన వంటవారు పంపంచిర్ష, మేము ఉతావమునక
తగు వంట
చేసెదము,అయితే మేము
వంటశాలలో యుండగా
ఎవవరూ చూడకండా
తలుపులు
మూస్త్రవేయవలెనని
తెలిపర్ష, అదేవిధ్ముగా
చేసెదము అని
వంకటర్మణగారు
తెలిపర్ష. అయితే ఆ రోజ్ఞ నేత్మ డబాబలు రాలేద్య, ఏమి చెయాాలా అని ఆలోచించుచుండగా,
అంద్యక వారు కావడితో గోద్వర్షనీళ్ళల తెపపంచండి, అని తెలుపగా,నీళ్ళల తెపపంచిర్ష.
అమివార్షని వేడుకొనండి అని తెలుపగా అట్టలనే అమిను ప్రార్షధంచి మూతలు తీస్త్రచూడగా
రెండింటిలోనూ న్యిా యునిది, వారు వండినవంతా అందరూ సంతృపీగా త్మనాిరు, ఇంతటి
రుచికర్మైన పద్ర్ధములు ఎప్పుడూ త్మనలేద్య, అని సంతోష్టంచిర్ష. వార్షకి పార్షతోష్టకం
ఇద్ేమని చూడగా వార్షదేరూ కనబడలేద్య, గుండిగ్లు మాత్రము అచిటనే
యుండిపోయినాయి, మరునాడు సీతమిక నైవేదాము పట్ట్చుండగా అమి, నినుి ఇబబంది
పట్కూడదని ఆ రామలక్ష్మణులే వచిిర్ష అని తెలిపర్ష. అందర్షకీ ఈ విషయము తెలుపగా
పర్మానందభర్షతులయిర్ష. అచిటక భకీలసంఖా పర్షగిపోవుచుండెడిది, భకీలు పర్షగి
పోతునాిరు. యాచించి తెచిింది సర్షపోవడంలేద్య. "రామా నీవే దికక" అనుకనాిడు.
హఠాతుీగా ఒక వాహనమొచిి సత్రంముంద్య ఆగింది. ఒక ధ్నవంతుడు దిగాడు.
"అయాా!నాక రాత్రి కలొచిింది. ఆ కలలో చనిపోయిన నా తలిల కనిపంచింది. మీ సత్రానికి నా
భూములనిిటినీ ఇచేియమని చెపపంది. నా 4వేల ఎకరాలు ఇదిగో మీక రాస్త్రచేిసీనాిను"
52

అని పత్రాలిచిివళ్వళడు. ఆయన ఒక పదే వకీలు. హనుమకొండ ఆయన ఊరు. తుంగ్తుర్షీ


నర్స్త్రంహారావు ఆయన పేరు. ఇక ఆ సత్రానికి ఏలోటూలేద్య. 4వేల ఎకరాలూ ఆ సత్రానివే.
సత్రం నడిపసీని ఆయన కొంతకాలానికి వృద్యధడైపోయాడు.అనిం పటీ్,పటీ్ పుణాం
గ్డించాడు. అంతా రాముడికే వదిలేశాడు. 4వేల ఎకరాలోల అంగుళ్ంకూడా ముట్ట్కోలేద్య.
దేవుడే ఇచిిన గోచీపాతను కూడా వదిలేస్త్ర ఒకరోజాయన ఆ రాముడి దగ్గర్కే వళ్ళలపోయాడు.
అయితే కొంతకాలమునక ఆ సాలము అంతయూ అనాాక్రాంతము అయినది, ఆ గుండిగ్లు
మాత్రము ఇపపటికీ యునాియిట, వాటిని మొయావలెనంటే బలశాలురు ఆరుగురు కావలెను,
ఒకస్థర్ష అమివార్ష విగ్రహమును కొండమీద ప్రత్మష్ట్ంచుటక తీసకొనివళ్ళతూ చీకటి
అగుటవలన ఆ సత్రములో యుంచినారు, మరునాడు తీసకొని వళ్ళళటక ప్రయత్మించగా ఆ
విగ్రహమును కదలిలేకపోయిర్ష, అకకడనే ప్రత్మష్ అయినది, అంద్యకే ద్నిని అమి యొకక
పుటి్నిలుల అని అన్దరు, అంద్యకే ఇపపటికీ సీతారాములకళ్వాణ సమయమునంద్య
శ్రీరాముడిని ఊరగింపుగా అతీవార్షంటికి,అనగా సీతమి యుని ప్రదేశమునక
తీసకొనివచుి సంప్రద్యము యునిదట, అయితే అకకడ ఉనివార్షకే తెలియని
పర్షస్త్రాతులలో, కనుమరుగు అయిన ద్నిని రెండు దశాబేముల క్రతము శృంగేర్త పీఠమువారు
నిర్వహణ బాధ్ాతలు సీవకర్షంచి అంబసత్రముగా స్థాపంచిర్ష, శ్రీచక్ర స్త్రమెంట్ వార్ష
సజనాముతో పునర్షిరాిణము జర్షగినది, 2013లో శృంగేర్త పీఠాధిపతులు వచిి
ప్రార్ంభించిర్ష, ఒక వేదపాఠశాల నడుస్తీంది. వేదవిద్ారుాలక అకకడ అనిం దొరుకతుంది.
అంటే అనిద్న యజఞం మళ్లల మొదలైందనిమాట.
ఆసత్రం ముంద్య ఈ అనిద్న యజాఞనిి ప్రార్ంభించిన వాకిీ విగ్రహం ఉంట్టంది. అట్టవంటి
భకీని చర్షత్ర తెలుసకొని, ఎవరైనా భద్రాచలం వళ్ళళనపుడు అచిట యుని సత్రమును,
గుండిగ్లను చూచి తర్షంచవచుిను, జై శ్రీరామ్

యస్థిజాజతం జగ్తార్వం యస్త్రినేివ ప్రల్మయతే!


యేనేదం ధ్యర్ాతే చైవ తసెవి జాఞనాతినే నమః!!
ఏ పర్మాతి నుండి ఈ జగ్తుీ ఉదివించిందో, ఎవనిలో లయమౌతోందో, ఎవని వలన
ఈ చరాచర్ జగ్తుీ జీవిస్తీందో అటి్ జాఞనసవరూపుడైన పర్మాతిక నమస్థకర్ము.
53

కాలభైర్వ వృతాీంతం
వార్ణాస్త్ర మధు శర్ి: 90309 36675
ప్రాచీనకాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపంచే విగ్రహం కాలభైర్వ విగ్రహం. ముఖాంగా
కాశీ నగ్ర్ంలోనే కాకండా చాలా దేవాలయములలో ఈయన క్షేత్ర పాలకనిగా ఉంటాడు.
స్థధ్యర్ణంగా కాలభైర్వ సవరూపం భయానిి కలిగించేదిగా ఉంట్టంది. కాలభైర్వుని విశిష్త
అనేది ప్రసీత రోజ్ఞలోల తెలియద్య. కానీ స్థక్షాతుీ శివుడే కాల భైర్వుడై సంచార్షంచాడని
శాస్థిలు చెబుతునాియి. ఆయనను పూజంచినచో కాలమును మార్ి లేకపోయినా మనక
అనుకూలంగా మలచుకోవచుి. ముఖాంగా:
అస్త్రతాంగ్ భైర్వుడు, రురు భైర్వుడు, చండ భైర్వుడు, క్రోధ్ భైర్వుడు, ఉనితీ భైర్వుడు.
కపాల భైర్వుడు, భీషణ భైర్వుడు, సంహార్ భైర్వుడు.
అనే ఎనిమిది నామాలతో వివిధ్ ముద్రలతో భైర్వుడు దర్శనమిసూీ ఉంటాడు.
కాలభైర్వ వృతాీంతం:పర్మశివుడిని అవమాన పర్చిన బ్రహిదేవుడిపై శివుడు ఆగ్రహానికి
గుర్షయై భైర్వుడిని సృష్ట్ంచి బ్రహిదేవుడి తలను ఖండించమని ఆదేశిస్థీడు. క్షణమైనా ఆలసాం
చేయకండా బ్రహిదేవుడి యొకక ఐద్య శిర్సాలలో అవమానించిన శిర్సాను ఖండించాడు.
అనంతర్ం బ్రహిహతాా పాతకం నుంచి బయటపడటానికై పర్మశివుని అనుగ్రహం మేర్క
బ్రహిదేవుడి యొకక కపాలంను చేత్మతో పట్ట్కని అనేక ప్రాంతాలను దర్షశసూీ ఎకకడైతే ఆ
కపాలం పడుతుందో అకకడితో పాపప్రక్షాళ్న అవుతుందని చెపాపడు. తుదక భైర్వుని చేత్మలో
కపాలం కాశీ నగ్ర్ంలో పడటం వలన ఆ నగ్ర్మును బ్రహికపాలంగా పలుస్థీరు. శ్రీ
కాలభైర్వ జయంత్మనాడు భైర్వుడిని పూజసేీ సకల గ్రహదోషాలు, అపమృతుా దోషాలు,
తలగిపోతాయని, ఆయురారోగాాలు పంపొంద్యతాయని మంత్రశాసి గ్రంథాలు చెబుతాయి.
దేవాలయములలో క్షేత్రపాలకనిగా కాలభైర్వుడు ఉంటే క్రంది శ్లలకమును చెపప ముంద్యగా
అయన దర్శనం చేయవలెను.

తీక్షణ దంషర ! మహాకాయ !కలాపంతదహన్నపమ |


భైర్వాయ నమసీభాం అనుజాఞం ద్తు మర్హస్త్ర ||
54

పూజా విధ్యనం: శ్రీ కాలభైర్వ పూజని అనిి వరాగలవారు చేయవచుి. కాలభైర్వ పూజను
చేసేవారు నలలని వస్థిలు ధ్ర్షంచడం మంచిది. శ్రీ కాలభైర్వుడి విగ్రహానికిగాని,
చిత్రపటానికిగాని పూజ చేయవచుి. శనివార్ం, మంగ్ళ్వారాలు కాలభైర్వుడికి అతాంత
ప్రీత్మకర్మైన రోజ్ఞలు. పూజలో భాగ్ంగా కాలభైర్వుడికి మినపగారెలు నివేదించాలి.
కాలభైర్వ పూజని స్థయంత్రం 5 – 7 గ్ం.ల మధ్ా చేసేీ మంచిది. శ్రీ కాలభైర్వ హోమం
చేయించుకంటే సకల గ్రహబాధ్లు అనారోగ్ా బాధ్లు తలిగిపోతాయి. పూజను
చేయలేనివారు శ్రీ కాలభైర్వాష్కం, భైర్వ కవచం, స్తీత్రాలు పఠంచడం వలల భైర్వానుగ్రహానిి
పొందవచుి.
కాలభైర్వాష్కం:
దేవరాజసేవామానపావనాంఘ్రిపంకజం వాాళ్యజఞసూత్రమింద్యశేఖర్ం కృపాకర్మ్ |
నార్ద్దియోగిబృందవందితం దిగ్ంబర్ం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౧ ||
భానుకోటిభాసవర్ం భవాబిధతార్కం పర్ం నీలకంఠమీపాతార్ాద్యకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షర్ం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికార్ణం శాామకాయమాదిదేవమక్షర్ం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౩ ||
భుకిీముకిీద్యకం ప్రశసీచారువిగ్రహం భకీవతాలం స్త్రార్ం సమసీలోకవిగ్రహమ్ |
నికవణనిన్నజఞహ్యమకింకిణీలసతకటిం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౪ ||

ధ్ర్ిసేతుపాలకం తవధ్ర్ిమార్గనాశకం కర్ిపాశమోచకం సశర్ిద్యకం విభుమ్ |


సవర్ణవర్ణకేశపాశశ్లభితాంగ్నిర్ిలం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౫ ||
ర్తిపాద్యకాప్రభాభిరామపాదయుగ్ికం నితామదివతీయమిష్దైవతం నిర్ంజనమ్ |
మృతుాదర్పనాశనం కరాలదంషరభూషణం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౬ ||
అట్హాసభినిపదిజాండకోశసంతత్మం దృష్ట్పాతనష్పాపజాలముగ్రశాసనమ్ |
అష్స్త్రదిధద్యకం కపాలమాలికాధ్ర్ం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్షీద్యకం కాశివాస్త్రలోకపుణాపాపశ్లధ్కం విభుమ్ |
నీత్మమార్గకోవిదం పురాతనం జగ్తపత్మం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౮ ||
55

కాలభైర్వాష్కం పఠంత్మ యే మన్నహర్ం జాఞనముకిీస్థధ్కం విచిత్రపుణావర్ధనమ్ |


శ్లకమోహలోభదైనాకోపతాపనాశనం తే ప్రయాంత్మ కాలభైర్వాంఘ్రిసనిిధిం ధ్రువమ్ ||
కాలభైర్వ అష్మి – భైర్వ పూజ ఫలితాలు: సమసీ ప్రాణులను తనలోకి లయం చేసకొనే
పర్మశివుని మరొక రూపమే భైర్వ సవరూపం. కాలము అనబడే కకకను వాహనంగా కలిగి
ఉంటాడు కనుక ఈయనను కాలభైర్వుడు అని అంటారు.నుద్యట్టన విభూత్మ రఖలను ధ్ర్షంచి,
నాగు పాముని మొలత్రాడుగా చుట్ట్కని, గ్ద, త్రిశూలం, సర్పం, పాత్ర చేత బటి్ దర్శనమిచేి
కాలభైర్వుడు స్థక్షాతూీ పర్మశివుని మరొక రూపమైన కాలుడి సవరూపం. ఆయన
ఆదేశానికి స్త్రదధమనిట్ట్గా పకకనే కకక దర్శనమిసూీ వుంట్టంది. శ్రీ కాల భైర్వ అష్మి రోజ్ఞన
దేవాలయంలో కాలభైర్వుడికి కరూపర్ తైల చూర్ణముతో అభిషేకము చేయించి, గారెలతో
మాల వేస్త్ర, కొబబర్ష, బెలలం నైవేదాంగా పటి్నచో జాతకంలో వుని సమసీ గ్రహదోషములు
తలగి ఈశవర్ అనుగ్రహంతో ఆయుష్ణి పరుగును. అంతేకాక ఎనిమిది మిర్షయాలు ఒక
తెలలగుడులో కటి్ వత్మీగా చేస్త్ర, భైర్వుని తలచుకొని 2 దీపాలు నువువల నూన్తో వలిగించినచో
భైర్వుని అనుగ్రహం వలల అష్మ, అరాధష్మ, ఏలినాటి శని దోషములు ఉనివారు శనిదోషాల
నుంచి విముకీలు కాగ్లరు. శ్రీ కాలభైర్వ అష్మి రోజ్ఞన ఆలయంలో భైర్వ దర్శన చేస్త్ర,
భైర్వుడి వాహనమైన కకకకి పరుగ్నిం తీప పద్రాాలను నైవేదాంగా పట్డం వలల అపమృతుా
దోషాలు తలగిపోతాయి.
కాలభైర్వ గాయత్రి:
ఓం కాల కాలాయ విదిహ్య - కాలాతీతాయ ధీమహి - తన్ని కాలభైర్వ ప్రచోదయాత్ !
మంచి వాాస్థలను శ్రీ గాయత్రి పత్రిక ద్వరా సమాజంలో అందర్షకీ అందివావలని
ఆకాంక్ష. ఇంద్యక మీ అందర్షనుంచి ఆశిసీనిది ప్రత్మ ఒకకరూ 10 మందికి తకకవ
కాకండా సభుాలను చేర్షపంచడం. వార్ందర్షతోటి మీరు మన పత్రికను పంచుకోవడం
(share చెయాడం) “శ్రీ గాయత్రి” ఉచిత ఆన్వన్
ల మాస పత్రికను క్రమం తపపకండా
చదవడం, మీ సమూహాల లోని ఇతరులక పత్రికను చేర్ిడం చేయగ్లరు. ప్రతీ మాస
పత్రిక ఒకరోజ్ఞ ముంద్య స్థయంత్రం విడుదల అవుతుంది. WhatsApp గ్రూప్ ల ద్వరా
అంద్యతుంది. మెయిల్ ద్వరా పత్రిక కావలస్త్రన వారు sdparishath@gmail.com కి
మీ మెయిల్ ద్వరా విజాఞపన పంపండి. ఇంకా ఏమనాి సంశయాలుంటే నాక no.9866
24 2585 ను (WhatsApp) సంప్రదించండి.
56

శ్రీ వర్స్త్రదిధ వినాయక స్థవమివార్ష దేవస్థానం


(చామర్రుగ్రామం, అచిమిపేట మండలం, పలాిడు జలాల ,ఆ.ప్ర)
సంకలనం: నేలబటల మణికంఠ శర్ి: 95053 08475

బాలార్క కోటి ద్యాత్మమప్రమేయం - బాలేంద్య రఖ్య కలితోతీమాంగ్ం ||


భ్రమదిేారఫ్లవృత గ్ండభాగ్ం - భజ్య భవానీ తనయం గ్ణేశమ్
మన సనాతన సంప్రద్యంలో ఏ కార్ాక్రమం తలపటి్న ముంద్యగా అర్షించే తలి దైవం
విఘ్నిశవరుడు.గ్ణములక అధిపత్మయగు గ్ణపత్మ, కవులయంద్య సకవి అయిన వాడు ,గ్ర్షక
పూజక మెచుి ఘనదైవము, శ్రేషఠమైన ఏనుగుముఖముకలవాడు, చేటచెవులవాడు, లేత
ఎఱుపు కాంత్మతో ప్రకాశించే వాడు,
సందరుడు, పదిములను మించిన
చకకని పాదములుకలిగినవాడు,
విఘినాశకడు అయిన గ్ణపత్మకి
సంబంధించిన ప్రస్త్రదధమైన క్షేత్రాలోల
చామర్రు గ్రామంలో కొలువైన శ్రీ
వర్స్త్రదిధవినాయకడి దేవస్థానం
ప్రముఖమైనది. భకీ సలభుడు అయిన వినాయకడు సవయం వాకీమై ఇకకడ భకీల
మన్నవాంఛలను న్ర్వేరుసీనాిడు.పర్మపవిత్రమైన కృషాణనది తీర్ంలో స్థవమివార్ష
దేవస్థానం విరాజలులతుంది. పూర్వం ఒక స్త్రదధపురుష్ణడు కొంతకాలం ఇకకడే ఉండి తపసా చేస్త్ర
స్థవమివార్షని అర్షించి, స్థవమివార్ష అనుగ్రహం పొంద్రు అని సధలం పురాణం ద్వరా
తెలుసీంది. ఇకకడ పూర్వం ఉని శాసనాలను పర్షశీలించి రెండవ మాధ్వ వర్ి స్థవమిని
కొలిచినట్ట్గా చర్షత్రకారులు తెలిపారు.పూర్వం ఉని స్థవమివార్ష దేవస్థానానిి 2014
సంవతార్ంలో ఉపపల శ్రీనివాసమూర్షీగారు మర్షయు గ్రామసాలు కలిస్త్ర సందర్మైన ఇప్పుడు
మనం దర్షశంచే ఆలయానిి నిర్షించారు. దేవాలయ ప్రత్మషఠ ఉతావంలో కరాీళ్ం
పీఠాధిపతులు శ్రీస్త్రదేధశవరానంద భార్త్మ స్థవమివారు పాలొగనాిరు. తదనంతర్ం ఈ
దేవాలయంలో ఎన్ని ఆధ్యాత్మిక కార్ాక్రమాలు నిర్వహిసీనాిరు. 2021 వ సంవతార్ంలో
57

పుషపగిర్ష పీఠాధిపతులు శ్రీ అభినవోదధండ విద్ాశంకర్ భార్తీ స్థవమివారు ,2023 వ


సంవతార్ంలో శ్రీ పీఠం పీఠాధిపతులు పర్షపూరాణనంద సర్సవతీ స్థవమివారు ,ప్రసీత నీత్మ
ఆయోగ్ స్త్రఇఓ భమిడిపాటి వంకట రామసబ్రహిణాంగారు ఇంకా ఎందరో మహనీయులు,
ఆధ్యాత్మిక వేతీలు స్థవమిని దర్షశంచి స్థవమివార్ష కృపక పాత్రులు అయాారు. ఇకకడ వినాయక
స్థవమివార్షని అపాపల స్థవమివార్షగా కొలవడం, ఇంట్లలఏదైనా శుభకార్ాక్రమ సమయంలో
భకీలు స్థవమివార్షకి అపాపలు సమర్షపంచడం
మర్షయొక ప్రతేాకత.ఈ దేవాలయంలో ప్రత్మ
మాసంలో జర్షగే సంకష్హర్ చతుర్షా వ్రతం
ఎంతో విశేషమైన పూజ కార్ాక్రమాలు
జరుగుతాయి. ప్రత్మ సంవతార్ం ఫ్లలుగణ శుదధ
పాడామి నుండి చవిత్మ వర్క స్థవమివార్ష
వార్షికబ్రహోితావాలు అంగ్ర్ంగ్వైభవంగా శ్రీ
స్త్రదిధబుదిధ సమేత వర్స్త్రదిధ వినాయకడి కలాాణోతావం జరుగుతుంది.శ్రీ గ్ణేశ నామకోటి అనే
పేరుతో స్థవమివార్ష నామానిి పుసీకాలోల వ్రాయించడం, పుసీకం వ్రాస్త్రన ప్రత్మ ఒకకర్షకీ
స్థవమివార్ష వండి రూపును ఇవవడం జరుగుతుంది. దేవాలయం నిర్షించినపపటి నుండి 10-
01-2023 వ నాటికి 108 సంకటహర్ చతురుాలు పూర్షీ అయిన శుభసందర్ింగా స్థవమివార్షకి
అష్ట్తీర్ శత కలశాభిషేకం జర్షగింది,ఇవే కాకండా వినాయక తేజము అనే పత్రిక ద్వరా
దేవాలయంలో జర్షగే వివిధ్ కార్ాక్రమాలను భకీలక తెలుపుతునాిరు. ప్రత్మ సంవతార్ం
దసరా మహోతావాలోల చండీహోమం, శ్రీ చక్రార్ిన,ప్రత్మమంగ్ళ్వార్ం రాహుకాల
సమయంలో సబ్రహిణాస్థవమివార్షకి అభిషేకం, ప్రత్మ మాస శివరాత్రి రోజ్ఞన అనిపూర్ణ
సమేత కాశీ విశేవశవర్ స్థవమికి మహానాాసపూర్వక అభిషేకం, రుద్రహోమం ఇంకా నితాం
ఎన్ని మహతీర్మైన ఆధ్యాత్మిక కార్ాక్రమాలు గ్రామప్రజల సంపూర్ణ సహకార్ంతో చామర్రు
రూర్ల్ డెవలప్ మెంట్ స్తసటి ఆధ్వర్ాంలో ఉపపల శ్రీనివాసమూర్షీగార్ష అధ్ాక్షతన
జరుగుతునాియి. భకీల పాలిట కొంగు బంగార్ం వలె సకల కోర్షకలను న్ర్వేరుసీ
వర్ప్రద్త అయిన వర్స్త్రదిధ వినాయక స్థవమివారు భకీలను అనుగ్రహిసీనాిరు.
58

ఆలయంలో నిర్వహించే పూజా కార్ాక్రమాల సమయాలు: ఉదయం 6 గ్ంటలక సప్రభాత


సేవ ప్రత్మ బుధ్వార్ం ఉదయం 06:30గ్ంటలక స్థవమివార్షకి విశేష అభిషేకం: ఉదయం 6.30
నుంచి ఉదయం 10.30 గ్ంటల వర్క శ్రీ స్థవమివార్ష దర్శనం త్మర్షగి స్థయంత్రం 6.30 గ్ంటల
నుంచి 8 గ్ంటల వర్క స్థవమివార్ష దర్శనం ఉంట్టంది. (సంకటహర్ చతుర్షా ,మాసశివరాత్రి
పర్వదిన రోజ్ఞలోల సమయంలో మారుపలు ఉంటాయి. ప్రయాణ వసత్మ: అచిమిపటక ఆట్ల.

సదృశం చేష్తే సవస్థాః ప్రకృతే జాఞనవానప I


ప్రకృత్మం యానిీ భూతాని నిగ్రహః కిం కర్షషాత్మI
అర్ధము: ప్రాణులందరు తమ తమ సవభావములక లోబడి కర్ిలు చేయుచుంద్యరు. జాఞని
కూడా అటేల తన సవభావము ననుసర్షంచి క్రయలను ఆచర్షంచును. ఎవవరైనా పట్ట్బటి్
కర్ిలను ఎట్టల నిగ్రహించ గ్లరు? ఎట్టల తాజంచగ్లరు?

వివర్ణ : ఎవవరైనా ఎంతటి పండితుడైనా, శాసి జాఞనము కలవాడైనా, తన


సవభావమును, పూర్వ జని సంస్థకర్మును అనుసర్షంచియే ప్రవర్షీంచుచునాిడు. ఇక
స్థమానుాల విషయము చెపపనేల? అని అనుటలో ఇకకడ పూర్వ జని సంస్థకర్మునక
ప్రాధ్యనాత ఈయబడినది. 'నిగ్రహము ఏమి చేయగ్లద్య' అనుటలోని ఆంతర్ాము
నిగ్రహము కనాి పూర్వ జని సంస్థకర్ము యొకక ప్రభావము అధికముగా గ్లద్య అని
భావన. అంతే గాని జీవులు నిగ్రహించలేరు అని కాద్య, నిగ్రహము వలన ప్రయోజనము
లేదనీ కాద్య. భగ్వానుడు ఇపపటివర్క ఇంద్రియములను, వాటియందలి ఆసకిీని
నిగ్రహించమనియె చెప్పుచునాిడు. ఇక ముంద్య కూడా అదే బోధ్న చేయ బోతునాిడు. నదీ
జలములు సముద్రము వైపు పరుగులెతుీను. వాటి ప్రవాహమును ఎవవరు ఆపలేరు కానీ
ద్ర్ష మళ్ళళంచ వచుి. అదే విధ్ముగా ప్రకృత్మ యొకక మాయక లోబడి పరుగులు
దీయుచుని మానవుడు కరాిచర్ణ లక్షయమును మారుికొని తన దిశను భగ్వంతునివైపు
మర్లించవచుిను.

భగ్వదీగత:కర్ి యోగ్ము-33 : సేకర్ణ: గ్ర్షమెళ్ళ సతానారాయణ మూర్షీ


59

అది శంకరుల దృష్ట్లో యోగారూఢుడు


విస్థాప్రగ్డ రామలింగేశవర్ రావు: 94901 95303
శ్రీమదిగ్వదీగత యంద్య ధ్యానయోగ్ం విశిష్ మైనది. ఇంద్య స్థధ్కని దశలను విశదీకర్షంచి
చెపాపరు ఇలా (1 ) ఆరురుక్షువు : ప్రార్ంభ దశ (2) యోగారూఢ్ యతి పరుడు : మధ్ామ దశ
(3) యోగారూఢుడు.:అంత్మమ దశ (6-3)
ఈ శ్లలకములో జాఞన యోగ్మును పొందగోర్షన (ఎకక దలచిన మునికి కర్ి స్థధ్నమనియు,
ద్నిని బాగుగా అధిరోహించిన మునికి ఉపర్త్మ (కర్ి నివృత్మీ) స్థధ్నమనియు, చెపపబడినది.
శంకరులు తమ భాషాం లో ఇలా వివర్షంచారు: ఆరురుక్షువు అంటే ఆరోహించ వలెననే కోర్షక
ఉనివాడు. ఇంకా ఆరూఢుడు కాని వాడు. ఆరోహించని వాడు. అట్టవంటి ప్రాథమిక దశ
లోని మునికి ఫలా పేక్ష లేకండా చేసే కర్ి యోగ్ం స్థధ్న మవుతుంది. అదే మునికి ధ్యాన
యోగ్ం. ఆరోహించిన వానికి శమము అంటే కర్ిల ననిిటినుండి నివృత్మీ, ఉపశమము లేక
ఉపర్త్మ యోగా రూఢ్తక స్థధ్న మవుతుంది.కర్ిలనుండి ఎంతెంత విర్మించుకంటూ
పోతాడో, అంతంతగా అతడు ఆయాస ర్హితుడు, జతేంద్రియుడు అయి అతని చితీం
సమాధ్యనం చెంద్యతుంది. అనగా చితీశాంత్మ లభిసీంది. అప్పుడు అతడు తవర్గా
యోగారూఢుడు అవుతాడు.
ఈ విషయానేి వాాసడు శాంత్మ పర్వంలో ( 175.38) ఇలా అంటాడు.
నైతాదృశం బ్రాహిణస్థాస్త్రీ వితీం, యధ్యయ్ కతా సమతా సతాతాచ!
శీలం స్త్రాత్మర్ుండ నిధ్యన మార్జవం తత శ్లి పర్మః క్రయాభాః
అనగా ఏకత, సమత, సతాత, శీలము, స్త్రాత్మ, అహింస, ఆర్జవము,వివిధ్ క్రయలనుండి
విర్మణము -వీటితో సమానమైన ధ్నం బ్రాహిణునికి మరొకటి లేద్య.
4 వ శ్లలకం లో ఇంద్రియవిషయాల యంద్య, కర్ిలయంద్య, కర్ీవా బుదిధని విడిచి, సర్వ
సంకలాపలను, సనాస్త్రంచి నప్పుడు అతడు యోగా రూఢుడు అవుతాడు.
శంకరులు ఇంకా ఇలా అంటారు. కోర్షకలనీి పర్షతాజంచడం వలలనే సర్వకర్ి సనాాసం
స్త్రదిధసీంది. అతడు ఎట్టవంటి కోర్షక కలిగితే అట్టవంటి సంకలపం చేస్థీడు. ఏది సంకలిపసేీ
60

ద్నికి అనుకూలమైన కర్ి చేస్థీడు (బృ. ఉ 4.4.5). కనుక సర్వసంకలప సనాాస్త్ర అనడంచేత
భగ్వానుడు సర్వ కర్ిములను కూడ తాాగ్ం చేయిసీనాిడు.
అంద్యవలన ఎప్పుడు యోగా రూఢుడు అవుతాడో అప్పుడతడు అనర్ధ సమూహ మైన సంస్థర్ం
నుండి తనను తాను ఉదేర్షంచుకంటాడు.
ఇదే విషయానిి శ్రీకృష్ణణడు 5వ శ్లలకంలో ఇలా చెపాీరు. ఉదేరద్తినాః ఆతాినం... అని
శ్లలకంలో. ద్ని అర్ధమేమిటంటే మనిష్ట తనను తాను ఉదేర్షంచుకోవలెను. తనను తాను
కిందికి తోసకోరాద్య. తనక తానే బంధువు, తనక తానే శత్రువు.
ఈ విషయానిి శంకరులు ఇలా వివర్షస్థీరు. సంస్థర్ స్థగ్ర్ంలోమునిగిన వాడు తనక తనే
పైకి రావాలి. యోగారూఢ్తను పొంద్లి. తనుి తాను క్రందికి తోసకోరాద్య. తనక తానే
బంధువు. వేర బంధువు తనను ఉదేర్షంచువాడు లేడు ప్రేమాది బంధ్యలక ఆశ్రయు లైన
బంధువులు కూడ మోక్ష విషయంలో ప్రత్మకూలూరు. కనుక తనక తానే బంధువు అనడం
సర్షగానే ఉంది. తనక తానే శత్రువు అనడం కూడ సరైనదే ఎంద్యకంటె అపకార్ష ఐన బాహా
శత్రువు కూడ తన చేతనే ప్రయోగింప బడినవాడు అయివుంటాడు.
తరువాత శ్లలకంలో ఈవిషయానిి భగ్వానుడు ఇలా అంటాడు. ఆతి చేత ఆతిను
జయించినవానికి ఆతిబంధువు. ఆతిను జయించని వానికి, అనాతిక, ఆతి శత్రువు వలె
ప్రవర్షీసీంది. ఈ విషయానిి శంకరులు ఇలా వివర్షస్థీరు.
కార్ా కార్ణ సంఘాత మైన శర్తర్రూప ఆతిను వశం చేసకనివాడు జతేంద్రియుడు. వానికి
ఆతి బంధువు. అనాతిక, అజతేంద్రియునక, ఆతి శత్రువు వలె అపకార్ం చేసీంది.
శర్తర్ము, ద్ని అంగాలు, ఇంద్రియ సమూహం, వీనిని వశంలో ఉంచుకనివానికి చితాీనిి
ఆతి యంద్య నిలపడం సలభం. ఈ విధ్ంగా అతని ఆతి (శర్తర్ం ) అతని ఆధ్యాత్మిక స్థధ్నలో
బంధువుగా ఉంట్టంది. వశంలో లేని ఆతి (శర్తర్ం ) ఆ స్థధ్నలో శత్రువుగా పర్షణమిసీంది.
యోగారూఢుడు మాత్రమే ఇది స్థధించ గ్లుగుతాడు అదే అతని ముఖా లక్షణం. ఈ విధ్ంగా
భగ్వానుని హృదయానిి శంకరులు తమ భాషాంలో చకకగా ఆవిషక ర్షంచారు.
61

శ్రీశివకేశవాsద్వవతస్తీత్రమ్
ర్చన:కాంచినాథం సూర్షబాబు: 94417 55275
1.స్తమాయ భూతేశవర్శంకరాయ, - కృషాణయ ద్మోదర్మాధ్వాయ।
శరావయ నాగాంబర్శ్లభితాయ - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
2.మృడాయ భవాాయ దిగ్ంబరాయ, -శ్రీవాసదేవాయ పరాతపరాయ,
ఉగ్రాయ భరాగయ మృతుాంజయాయ - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
3.గోవిందరూపాయ జనార్ేనాయ, - భీమాయ రుద్రాయ మహ్యశవరాయ।
శ్రీపదినాభాయ వసంధ్రాయ - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
4.జ్యాషాఠయ రూపాయ భవోదివాయ - లక్ష్మీనివాస్థయ మహామఖ్యయ।
సస్థాణురూపాయ సరశవరాయ, - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
5.శుద్ధయ నితాాయ మహాబలాయ - కైలాసవాస్థయ జటాధ్రాయ।
హిర్ణాగ్రాియ సవిక్రమాయ - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
6.వేదసవరూపాయ చ వామనాయ- భీమాయ తామ్రాయ చ భైర్వాయ।
గోపాయ గోపీజనవలలభాయ, - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
7.వేద్ంతవేద్ాయ చిదంబరాయ- వాచామతీతాయ గుహాతిజాయ।
ఆదాంతశూనాాయ సద్శివాయ, - శ్రీశంభురూపాయ నమోsచుాతాయ।।
8.కాశీపురాధీశమహ్యశవరాయ - వైకంఠవాస్థయ చ కేశవాయ।
శ్రీశైలవాస్థయ కృపాలయాయ - శ్రీశంభురూపాయ నమోsచుాతాయ।।
9.కార్తీకద్మోదర్మోక్షద్యకార్తీకమలేలశవర్శర్ిద్య।
అద్వవత వేద్ంతసబోధితాయ - శ్రీశంభురూపాయ నమోsచుాతాయ।।
10.శ్రీర్ంగ్వాస్థయ చ వామనాయ - తంజాపురాధీశమహ్యశవరాయ।
కృషాణయ నారాయణవిక్రమాయ - శ్రీశంభురూపాయ నమోsచుాతాయ।।
ఇత్మ శమ్: స్థమవేదం షణుిఖశర్ి గారు తమ ప్రవచనాలోల"శ్రీవిష్ణణరూపాయ
నమశిశవాయ"అని శివకేశవాద్వవతం గుర్షంచి చెబుతూ ఉంటారు.ద్నిి మకటంగా తీసకని
ర్చించిన శ్లలకాలు.
62

దక్షిణ కాశి! శ్రీ భీమేశవర్ ఆలయం : ద్రాక్షారామం


(సేకర్ణ వాాసం)
ఆంధ్ర ప్రదేశ్ రాషరంలో డా. బి.ఆర్. అంబేడకర్ కోనసీమ జలాల లోని ప్రముఖ క్షేత్రం
ద్రాక్షారామం: దక్ష ప్రజాపత్మ యజఞం చేస్త్రన పవిత్ర ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి దక్షారామం అని
పేరు వచిిందని ప్రతీత్మ. దక్షారామం కాలగ్మనంలో ‘ద్క్షారామం’, ‘ద్రాక్షారామం’ అని
పేర్లను సంతర్షంచుకొంది. ద్రాక్షారామం గోద్వర్ష ఒడుున వుంది. దీనిని దక్షిణకాశి అంటారు.
ద్రాక్షారామంలో గ్ల శ్రీ మాణికాాంబా
సమేత శ్రీ భీమేశవర్ స్థవమి వార్ల
దేవాలయం అత్మ ప్రాచీన సప్రస్త్రదధ శైవ
క్షేత్రం. ఇది పంచారామాలలో వొకటి.
ఇకకడ భీమేశవర్స్థవమి లింగాకార్ంలో
వునాిడు. లింగ్ం సగ్భాగ్ం నలలగా,
సగ్భాగ్ం తెలలగా వుంట్టంది.
అర్ధనార్తశవరుడు అనటానికి ఇది
నిదర్శనం అంటారు.
ఇకకడ లింగ్ం కూడా 15 అడుగుల ఎతుీ ఉంట్టంది. పై అంతసాలోకి వళ్ళల పూజలు జర్పాలి.
పూర్వము తార్కాసరుడు అను రాక్షసడు శివుని గుర్షంచి ఘోర్మైన తపసా చేయగా,
శివుడు స్థక్షాతకర్షంచెను. ఆ రాక్షసడు శివుని యొకక ఆతిలింగానిి వర్ంగా కోర్గా శివుడు
ఆతిలింగానిి ప్రస్థదించెను.
తారాకాసరుని కంఠంలో అమృత లింగ్ం వుండగా అతనిి జయించలేర్ని ద్నిని ఛినిం
చేయడానికి దేవతలు విష్ణణమూర్షీని ప్రార్ాన చేసేీ....ఈశవరుడి అంశతో జనిించిన వానితో
తపప మరెవవర్ష వలనా తనక మర్ణం లేకండ వర్ం పొంది ఉనాిడని చెపపగా, మనిథ
ప్రేరపణచేత పార్వతీ కలాాణం, అనంతర్ం 'కమార్ సంభవం' జరుగ్గా ఆ కమార్స్థవమి రుద్ర
గ్ణములక నాయకతవం వహించి తార్కాసరుడితో యుదధం చేయగా, కమార్ స్థవమి
63

విస్త్రర్షన బాణం ఆ ఆతిలింగానికి తగిలి అయిద్య ముకకలై భూమిమీద అయిద్య చోటల పడెను.
అవే పంచారామ క్షేత్రాలుగా అవతర్షంచెను.
ఇలా భూమి మీద పడిన ఆతిలింగాలు కైలాస్థనిి చేరుకోవాలని ఎదగ్డం ప్రార్ంభించెను.
అలా ఎదిగి పోతూ ఉంటే కలియుగ్ం వచేిసర్షకి మానవులక అభిషేకాలక గాని, దర్శనానికి
గాని అందకండ పోతాయని ఒకోకచోట
పడిన ఆతిలింగానికి ఒకొక దేముడు అవి
ఎదిగిపోకండా ప్రత్మషఠ చేస్త్ర అభిషేకార్ినలు
చేశారు.
అవి:: అమరావత్మ: ఇకకడ ఇంద్రుడు
ప్రత్మష్ట్ంచాడు కాబటి్ 'అమరశవర్స్థవమి '
గా వలిసెను.
భీమవర్ం::ఇకకడ చంద్రుడు ప్రత్మష్టఠంచాడు కాబటి్ 'స్తమేశవర్స్థవమి ' గా వలిసెను.
పాలకొలుల::ఇకకడ శ్రీ రామచంద్రమూర్షా ప్రత్మష్ట్ంచాడు కాబటి్ క్షీరారామలింగేశవర్స్థవమి ' గా
వలిసెను.
స్థమర్లకోట::ఆతిలింగానిి ఛేదించిన దోషం తనక రాకూడదని కమార్స్థవమే సవయంగా
ఇకకడ లింగానిి ప్రత్మష్టఠంచెను కాబటి్ 'కమారారామ భీమేశవర్స్థవమి 'గా వలిసెను.
ఈ ఆలయానిి, స్థమర్లకోటలోని భీమేశవరాలయానిి చాళ్ళకా రాజయిన భీముడు
నిర్షించాడని చెబుతారు. అంద్యకే ఈ రెండు గుళ్ళల ఒకే ర్తత్మగా వుండటమేగాక, రెంటి
నిరాిణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటే ర్కంగా వుంట్టంది.
ఇవి భీముడు నిర్షించినవనీ, అంద్యచేత ఈ స్థవమి భీమేశవర్స్థవమి అని పేరు
స్థర్ధకమయిందని మరో కథ.
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్ట్ చెపేప ప్రదేశం ద్రాక్షారామం.
శ్రీ మాణికాంబా అమివారు యావద్ిర్త దేశంలోనే ప్రస్త్రదిధ చెందిన అషా్దశ శకిీ పీఠాలలో
12 వ శకిీపీఠంగా వలస్త్రయునిది. మన రాష్ట్రానికి త్రిలింగ్ దేశమని పేరు రావడానికి
కార్ణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కర్తంనగ్ర్
64

జలాలలోని కాళేశవర్ము కాగా, మరొకటి శ్రీశైలము. త్రిలింగ్ క్షేత్రాలలో ఒకటిగా, అషా్దశ


శకిీపీఠాలలో ద్వదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వాాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్త్రీ ఉంది.
హర్షహర్ మైత్రీ క్షేత్రం ద్రాక్షారామం :
ద్రాక్షారామ భీమేశవరాలయానికి లక్ష్మీనారాయణుడు క్షేత్ర పాలకడు కావడం విశేషం.
హర్షహరులిదేరూ ఒకర్షని విడిచి ఒకరు ఉండలేర్నీ, ఇరువుర్షకీ పూజాదికాలు సర్షసమానంగా
అర్షపంచాలనీ ద్రాక్షారామంలోని కలాాణోతావాలు చెపపక చెబుతాయి.
అర్ధ శర్తరానిి సత్మకి అనుగ్రహించిన మాణికాాంబా సమేత భీమేశవరుడికీ, హృదయేశవర్షని
వక్షసాలం మీద ధ్ర్షంచిన లక్ష్మీనారాయణుడికీ ఏటా మాఘశుదధ ఏకాదశి రోజ్ఞన వేదికపై
కలాాణాలు నిర్వహించే దృశాానిి ద్రాక్షారామంలో మాత్రమే దర్షశంచగ్లం. శైవులకూ,
వైషణవులకూ ఇవి నేత్రపర్వం చేస్థీయి.
ఆలయ ప్రాకార్ం చుటూ్ కాలభైర్వుడు,
ఢుండి గ్ణపత్మ, విరూపాక్షుడు,
నటరాజ్ఞ, సపీమాతృకలు,
సబ్రహిణేాశవర్స్థవమి, చతుర్ిఖ
బ్రహి, లక్ష్మీ గ్ణపత్మ, అష్దికాపలకలు,
నవగ్రహాలు, వీర్భద్రుడు, సరశవర్
చండీశవరాది దేవీ దేవతామూరుీలూ కొలువుదీర్ష ఉంటారు.
అష్ట్తీర్ శతలింగాలు :
ద్రాక్షారామంలోని సవయంభూలింగానిి భకీలు సందర్షశంచేంద్యక వీలైన ర్తత్మలో-
రుద్రమూర్షీని శాంతపర్చేంద్యక ఈ క్షేత్రం చుటూ్ ఎనిమిది స్తమేశవర్ ఆలయాలను చంద్రుడు
నిర్షించాడని అంటారు. ద్రాక్షారామం పర్షసరాలోలని కోలంక, వంటూరు, కోటిపలిల, వలల,
దంగేరు, కోరుమిలిల, స్తమేశవర్ం, పనుమళ్ల గ్రామాలోల ఈ ఆలయాలు ఉనాియి.
జననాథపుర్ం, భీమనాథపుర్ం, దక్షిణతపోవనం మర్షయు దక్షిణ కాశీ అని కూడా
పలుస్థీరు.
చేరు మార్గం: అమలాపుర్ం, రాజమండ్రి, కాకినాడల నుంచి ఆర్త్స్త్ర బసాలు, టాకీాల ద్వరా
రోడుు మార్గంలో చేరుకోవచుి.
65

ఆధ్యాత్మిక – జ్యాత్మష విశేషాలు – మే 2023

01-05-2023 స్తమ వార్ం – శుకల ఏకాదశి


04-05 2023 గురు వార్ం – డొలుల కర్ీర్ష ప్రార్ంభం
05 -05-2023 శుక్ర వార్ం – వాాస (గురు) పూర్షణమ
06-05-2023 శని వార్ం – శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరంద్ర సర్సవత్మ స్థవమి జయంత్మ
14-05-2023 ఆది వార్ం – వైశాఖ బ. దశమి శ్రీ హనుమజజయంత్మ
15-05-2023 స్తమ వార్ం - వృషభ సంక్రమణం గ్ం.11:40 బ. ఏకాదశి
17-05-2023 బుధ్ వార్ం – మాస శివరాత్రి
19-05-2023 శుక్ర వార్ం – అమావాసా
25-05-2023 గురు వార్ం – రోహిణి కారెీ
31-05-2023 బుధ్ వార్ం –శు. ఏకాదశి

Planetary Movements
Sun enters the sign Taurus on 15th and transits for the rest of the month.
Mars enters the sign Cancer on 10th to continue till the month end..
Mercury becomes direct in Aries from 16th to transit for the month.
Jupiter continue to transit the sign Aries for the whole year.
Venus enters the sign Gemini on 2nd and again Cancer on 30th.
Saturn continues transit in Aquarius on direct motion.
Rahu / Ketu continue to transit Aries and Libra respectively.
Uranus continues motion in Aries.
Neptune continues Direct motion in Pieces for the whole month
Pluto becomes retrogration from 2nd in Capricorn.
( మర్షంత 2023 సంవతార్ గ్రహ సంచార్ సమాచారానికి ఇదే సంచికలో చూడగ్లరు.
66

ర్వి 16-03-23 ర్వి 14-04-23 ర్వి 15-05-23 ర్వి 15-06-23


బుధ్ 07-03-23 బుధ్ 31-03-23 బుధ్ 07-06-23 బుధ్ 24-06-23
బుధ్(వ) 22-4-23
శుక్ర 16-02-23 శుక్ర 06-04-23 శుక్ర 02-05-23
బుధ్(ఋ) 16-5--23
రాహు 29-11-23 కజ(ఋ) 23-01- కజ 13-03-23
శుక్ర 13-03-23
న్పుిన్ 19-02-23 యుర(వ) 01-10-23 23
న్పుిన్(వ) 01-07-23
న్పుిన్(ఋ)7-12-23
ర్వి 14-02-23 2023 సంవతారానికి ర్వి 17-07-23
బుధ్ 06-03-22 బుధ్ 08-07-23
గ్రహ సంచార్ం
శుక్ర 23-01-23 శుక్ర 30-05-23
(రాశులలో గ్రహ ప్రవేశం సూరోా దయానికి)
శుక్ర(వ) 08-08-23
వ = వక్రం Retrogression
పునఃప్రవేశం
పు = పునః ప్రవేశం Re-entry
శుక్ర(ఋ) 05-09-23
ఋ = ఋజ్ఞ చలనం Direct Motion
కజ 10-05-23
గురువు మేషం లో ప్రవేశం 22-04-23
ర్వి 14-01-23 ర్వి 17-08-23
పూలట్ల(వ) 02-05-23 గురువు మేషం లో వక్రం 05-09-23
బుధ్ 25-07-23
పూలట్ల(ఋ) 11-10-23
బుధ్(వ) 24-08-23
శని కంభంలో ప్రవేశం 18-01-23
బుధ్(ఋ) 01-09-23
శని కంభంలో వక్రం 18-06-23
శుక్ర 07-07-23
శని కంభంలో ఋజ్ఞ 18-11-23
శుక్ర(వ) 02-10-23
పునఃప్రవేశం
(డా. వి.యన్. శాస్త్రి ) కజ 01-07-23
ర్వి 16-12-23 ర్వి 14-11-23 ర్వి 17-10-23 ర్వి 17-09-23
బుధ్ 27-11-23 బుధ్ 07-11-23 బుధ్ 18-10-23 బుధ్ 12-10-23
బుధ్(వ) 14-12-23 శుక్ర 25-12- శుక్ర 30-11-23 శుక్ర 03-11-23
బుధ్(ఋ) 19-01-23 23 కజ 03-10-23 కజ 18-08-23
కజ 28-12-23 కజ 16-11-23 కేతు 29-11-23
67

ఖ్గోళ జ్యాతిషము - 8
పీసపాటి గిరిజ్ఞమనోహ్ర శాసిర, ర్థజమహంద్రవ్రము
గ్రహ్ములు: భ్యరత జ్యాతిషశాసరంలో రవినుండ శని వ్రకు ఉను సపే గ్రహాలు, ఛాయా
గ్రహాలైన ర్థహువు, క్తత్పవు మొతేం 9 గ్రహాలుగా పరిగణించడం జరిగింది. కని ప్రాశాితా
జ్యాతిషంలో శని భ్రమణ కక్షయకు వెలుపల ఉను గ్రహాలు యురేనస్, న్పూటయన్, పూోట లనే
వాటిని చేరిి, భూమండలంపై వాటి ప్రభ్యవానిు ప్రసరింపజేయడం వ్లన ఆధునిక జ్యాతిషంలో
వాటిని కూడా పూరిే సాాయలో గ్రహాలుగా పరిగణించ ర్థశాాధపతాం మొదలుకొని సవభ్యవ్
కరకతావల వ్రకు ఇవ్వడం వ్రకు జరిగింది. 1930లో పూోటను గ్రహ్ంగా గురిేంచనపుటికి
శాసరజుానులు 1990 లోో పూోట పరిమ్మణంలో ఉను అనేక ఇతర ఖ్గోళ వ్స్సేవులను
కనుకోకవ్డం మొదలయాాక, దాని గ్రహ్ం హోదా విషయమై ప్రశులు తలెతాేయ. 2006
జరిగిన సదస్సులో పూోటను గ్రహ్మేకదని నిర్థధరించారు.
ఖ్గోళ జ్యాతిషం 3 వ్, భ్యగంలో ‘బిగ్ బాాంగ్ సిదాధంతం’ ప్రకరం విశవం ఏ విధంగా
ఏరుడంది అనే విషయం తెలియ జేయబడంది. అనగా ఈ స ష్టట ఎలా ఏరుడంది అని
చెపువ్చ్చిను. ఈ స ష్టట కరాక్రమం పూరేవ్డానికి అనగా గ్రహాలు, నక్షత్రాలు ఏరుడటానికి,
చరాచర జగత్పే ఆవిర్థావానికి పటిటన సమయం సూరాసిదాధంతం లోని ఈ క్రింది శ్లోకనిు
అనవయంచవ్చ్చిను.
శ్లో॥ గ్రహ్ర్ క్ష - దేవ్ - దైతాాది స జతోఽసా చర్థచరమ్ ।
క తాద్రివేదా దివాాబాీః శతఘాు వేధసోహ్ గతాః
గ్రహ్ములు నక్షత్రములు, దేవ్దైత్పాలు, మ్మనవులు, చర్థచర జీవ్ అజీవ్ ర్థస్సలు వ్ క్ష,
పరవతాది స ష్టట అంతయూ నిరిమంచ్చటలో 47,400 దివ్ాసంవ్తురములు పటిటనవి.
మరియు సూరాసిదాధంతములో గ్రహ్ములు గుఱంచ, గ్రహ్ముల గతి గుఱంచ కూడా ఈ క్రింది
విధంగా వివ్రించబడంది.
శ్లో॥ పశాేత్ వ్రజంతోఽతిజవాన్ నక్షత్రః సతతం గ్రహా।
జీయమ్మనాస్సే లంటంతే త్పలామేవ్ సవమ్మరగగాః॥
ప్రాగగతితవమతసేేష్టం భగణః ప్రతాహ్మ్ గతిః ।
68

పరిణహ్వ్శాదిానాు తదవశాద్ భ్యని భ్యంజతే ॥


శీఘ్రగసాేనాథాలేున కలేన మహ్తాలుగః ।
తేష్టం త్ప పరివ్రేేన పౌష్టణంతే భగణః సమృతః ॥
ప్రవాహ్ నామక వాయువుచే (గురుతావకరుణ శకిే అనే అరాము ర్థవ్చ్చిను) ప్రేరేప్పంచబడ
గ్రహ్ములు నిరంతరము అతాంత వేగముతో పశిిమ దిశగా శీఘ్రగతితో పయనించ్చచ్చను
నక్షత్రములతో సూరుాడు, గ్రహ్ముల వాయుప్రవాహ్ములో మందగతితో తమతమ
కక్షయలలో పయనించ్చటవ్లన వెనుకబడపోవును.
అందువ్లన గ్రహ్ములయొకక గమనము తూరుుదిశగానునుటుో అగుపడును. (ఈగమనము
కోణతమకము). ఇటుో గ్రహ్ములు వేరేవరు గత్పలతో పరిభ్రమించ్చచూ ర్థశిచక్రములోని
భగణము పూరిేచేయును.
వేగవ్ంతమైన (కోణతమక) గతితో పరిభ్రమించ్చ గ్రహ్ము ర్థశిచక్రములో తవరగాను
మందముగాను పరిభ్రమించ్చ గ్రహ్ము అధకకలములోను పరిభ్రమించ్చను. భగణము అనగా
ర్థశిచక్రములోని 27 నక్షత్రములలోను పరిభ్రమించ్చచూ రేవ్తి నక్షత్రము చవ్రివ్రకు చేరుట.
అదే విధంగా 27 నక్షత్రాలు, 12 ర్థస్సలో ఏరుడన భగణం గుఱంచ ఈ క్రింది శ్లోకంలో
తెలియజేయబడంది.
శ్లో॥ వికలానాం కలా షష్టటయ తతి ష్టటయ భ్యగ ఉదాతే ।
తతిరంశతా భవేద్రాశిః భగతో దావదశైవ్ తే ॥
అరువ్ది వికలలు ఒక కల యగును. ఒక అంశలో అరువ్ది కలలుండును. ఒకొకకకర్థశిలో
ముపుది అంశలుండగా భగణములో పన్రండు ర్థస్సలుండును.
పైన చెప్పున కొలతలు కోణములను కొలుచ్చటకై ఉపయోగించ్చను. ఆకశములో
తారలనిుయు పూరిేగా తిరిగే ఊహాచక్రమును భగణమంటారు.
ఇక ఖ్గోళపరంగా గ్రహాలను విచారిదాీము. ఈ గుండ్రని ఖ్గోళ భ్యరీ వ్స్సేవు ఇది ఒక
నక్షత్రమో లేక దాని అవ్శ్చషమో కదు. గ్రహ్ం ఏరుడటానికి అందుబాటులో ఉను ఉతేమ
సిదాధంతం అసుషటమైన ఊహాతమకమైనది. (ఇది ప్రొటపాోన్టరీ డస్క దావర్థ కక్షయలో ఉను
(యువ్) ప్రోటసాటర్ ను స ష్టటంచడానికి నిహారిక నుండ ఇంటరుెలాోర్ క్లోడ్ కూలిపోత్పంది.
గురుతావకరుణ దావర్థ ఈ డస్కలో కదిలే పదార్థానిు క్రమంగా చేరడం దావర్థ డస్కలో గ్రహాలు
69

పరుగుతాయ.) ఈ ప్రక్రియను అక్రెషన్ అని ప్పలుసాేరు. సర వ్ావ్సాలో అనగా


సూరాకుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉనాుయ. వటిలో భూగోళ గ్రహాలు బుధుడు, శుక్రుడు,
భూమి మరియు కుజుడు. ఇవికక భ్యరీ గ్రహాలు గురుడు, శని, యురేనస్ మరియు న్పూటయన్.
ఈ గ్రహాలు ఒకొకకకటి వాటి కక్షయలలో వాటికి సంబంధంచన అక్షం చ్చటూట తిరుగుతాయ.
అనగా ఒక క్రమబదధమైన దూర్థలలో ఉండ ప్రదక్షణ చేస్సేనాుయ. ఆక్రమం ఏమిటంటే బుధుడు
సూరుాడకి అతి దగగరగా ఉండే గ్రహ్ము. ద్దని తరువాత శుక్రగ్రహ్ం ద్దని చ్చటూట ప్రదక్షణ చేసూే
ఉంటుంది. బుధ - సూరుాల మధాదూరం, శుక్ర - సూరుాల మధా దూరంలో సగం మ్మత్రమే
ఉంటుంది. అలాగే శుక్రగ్రహ్ం తరువాత సూరుాడు చ్చటూట భూగ్రహ్ం ప్రదక్షణ చేసోేంది.
భూమికి సూరుాడకి మధాదూరం, శుక్రుడకీ సూరుాడకీ మధా దూరం కనాు దాదాపు రటిటంపు
ఉంటుంది. అనిుగ్రహాలు కొంచెం తేడాలతో ఈ సూత్రానిు పాటిస్సేనాుయ. ఐతే అంగారక గురు
గ్రహాలు మధాలో ఇంకో గ్రహ్ం ఉండ ఉంటుందని భ్యవించారు. ఆ గ్రహ్ం మనకు
కనిుంచకుండా తప్పుంచ్చకుని తిరుగుతోందని దాన్ులాగైనా పటుటకోవాలని భ్యవించ,
అంగారక గురుగ్రహాల మధా టెలిసోకపు సాయంతో వెదకడం ప్రారంభించారు.
అసిటర్థయడుో: ‘గసెపీుప్పయాజి’ అనే ఇటాలియన్ ఖ్గోళ శాసరవేతే 1801 లో ఒక చను గోళం
కదులుతూ కనిుంచంది. సర్ విలియం హెరుల్ దానిు అసటర్థయడ్ లేదా గ్రహ్శకలం అనాుడు.
ఆ శకలానికి ‘సిరీస్’ అని పేరు పటాటడు. ఆసిటర్థయడోలో పదీదిదే. 1802 లో ‘పలాోన్’ అనే
మరో అసిటర్థయడ్ ను కనుగొనాురు. 1804 లో ‘జూనో’ అనే మరో అసిటర్థయడ్
కనుకోకబడంది. 1807 లో ‘వెసాట’ అనే పేరు పటాటడు. దాదాపుగా అనిు ఆసిటర్థయడుు
అంగారక, గురు గ్రహాలమధా ఉండ సూరాపరిభ్రమణం చేసూే ఉంటాయ.
సూరాకుటుంబంలోని గ్రహాలు అయసాకంత క్షేత్రాలు ఉతుతిే చేసాేయ. బుధుడు, శుక్రునికి
మినహా సహ్జ ఉపగ్రహాలు ఉనాుయ. పదీ గ్రహ్మైన శనికి గ్రహ్ వ్లయాలు
కలిగియునాుయ. ఖ్గోళశాసరపరంగా సూరా కుటుంబ వ్ావ్సాలో సూరుాని ద్రవ్ార్థశి దాని
అనిు గ్రహాల కంటే 700 రటుో ఎకుకవ్ అని పేరొకనబడంది.
ఖ్గోళశాసరం మరింత పురోగతి చెందిన తరువాత సూరాకుంటుంబ వ్వవ్సాకి వెలుపల ఐదు
వేలకు పైగా గ్రహాలను కనుగొనడం జరిగింది. వటిని ఎకోుపాోన్టుు (exoplanets) అని
ప్పలుసాేరు. ఇవ్నీు కూడా ఇప్పుడు ఉదహ్రించే అనీు భ్యరీ గ్రహాలతో సహా. అవి నక్షత్రాల
70

కక్షయలోని భ్యరీ గ్రహాలు 51 పగాసి బి, సూపర్ యరేలా ఉండే గీోస్ 581c, వేడగా వుండే
జూప్పటర్ లా ఉండే గ్రహాలు, కెపోర్ 20e వ్ంటి గ్రహాలు అనగా ప్రమ్మణంలో భూమి కంటే
చనువిగా ఉండే గ్రహాలు. నక్షత్ర మండలాల మధాలో చాలా ఎకోుపాోన్టుు ఉనుటుో
కనుగొనబడాుయ. అయతే భూమి మ్మత్రమే జీవి బ్రతకడానికి ఆధ్యరంగా ఉను గ్రహ్ంగా
మిగిలిపోయంది.
ఇక చరిత్ర పరంగా విచారిదాీము. ఈ చరిత్ర వ్రాసేటప్పుడు భ్యరతీయ సూరాసిదాధంతానిు గాని
ఇతర భ్యరతీయ ఖ్గోళ, జ్యాతిష సిదాధంతాలను గాని పరిగణలోనికి తీస్సకోకుండా
వ్రాసినటోనిప్పస్సేంది.
క్రీస్సేపూరవం మొదటి మరియు రండవ్ సహ్స్రాబాీలలో మెసొప్టేమియాలో నివ్సించన
బాబిలోనియనుో గ్రహాల యొకక క్రియాతమక సిదాధంతానిు కలిగియును మొటటమొదటి వారని
మరియు బాబిలోనియన్ ఖ్గోళశాసరం పాశాితా ఖ్గోళ శాసారనికి మూలమని
తెలియజేయబడంది. బుధుడు, శుక్రుడు మరియు బాహ్ా గ్రహాలైన కుజుడు, బ హ్సుతి, శని
బాబిలోనియన్ ఖ్గోళ శాసరవేతేలచే గురిేంచబడాుయని, ఆధునిక కలంలో టెలిసోకప్ ను
కనుగొనే వ్రకు ఇవి మ్మత్రమే తెలిసిన గ్రహాలుగా మిగిలిపోయాయని తెలియజేయబడంది.
ప్రాచీన గ్రీకులు మొదటో బాబిలోనియనో వ్లె గ్రహాలకు అంత ప్రాముఖ్ాతను ఇవ్వలేదు. క్రీ.పూ
6, 5వ్, శతాబాీలోో పైథాగరియనుో తమ సవంత గ్రహ్ సిదాధంతానిు అభివ్ దిధ చేసినటుోగా
కనిప్పస్సేంది.
16వ్, 17వ్, శతాబాీలలో హలియోసెంట్రిజం భూక్తంద్రీకరణను భరీేచేసినప్పుడు భూమికూడా
ఒక గ్రహ్ంగా గురిేంబడంది.
గ్రహ్ముల గుఱంచ ప్రతేాకముగా విచారంచ్చనప్పుడు, భూమి గుఱంచ వటితో చేరిక
ఆవ్సాకతను బటిట ముందుగా చరిించ వ్లసి వ్చినది. బుధ, శుక్ర, భూమి మొదలైన గ్రహాలు
సూరుాని చ్చటూట తూరుుముఖ్ముగా ఆయా వ్ తేములలో తిరుగుచ్చనువ్ని
తెలియజేయబడంది. గ్రహ్ములచారములలో మరికొనిు విశ్చషములునువి. సూరుాడు
గ్రహ్ములు నిరిమంచ్చకును ఆయా ఆవ్ తేముల మధాన లేక ఒక వైపున వునాుడు. సూరుానకు
దూరము దూరముగా ఉను గ్రహ్ములకంటె సమీపముగా ఉను గ్రహాలు వాని వాని కక్షయలో
శీఘ్రముగా నడుచ్చచ్చండును. శుక్రుడు సూరుానికి భూమికంటె సమీపమున ఉండుటచే,
71

తనకక్షయలో తాను, భూకక్షయలో భూమికంటె ఎకుకవ్ వేగముతో కదులుత్పనుదనియు, అటేో


బ హ్సుతి భూమికంటె దూరమున ఉండుటచే తనకక్షయలో తాను భూకక్షయలోని భూమికంటె
తకుకవ్ వేగముతో కదులుత్పనుదనియు ఊహంచాలి.
meeగ్రహ్విభ్యగములు: సిదాధంత్పలు సకర్థారాము భూమికి సంబంధంచన (అతిరికే) గ్రహాలను

రండు భ్యగములుగా విభజించారు. భూకక్షయ లోనగు అనగా సూరుానకు భూమికిమధా ఉను


గ్రహాలు అంతర గ్రహ్ములనియు (అభాంతర లేక inferior planets), భూకక్షయకు వెలుపలివి
బాహ్ాగ్రహాలనియు (superior planets) ప్పలుసాేరు. వనినే శీఘ్రమంద గ్రహ్ములని కూడా
చెప్పుట వాడుక.
బుధశుక్రులు అభాంతర
గ్రహ్ములు, అంగారకుడు
మొదలైనవి
బాహ్ాగ్రహ్ములు.
అదే విధంగా గ్రహాలను
అంతర సరవ్ావ్సాలో
ఉను గ్రహాలు, బాహ్ా
సరవ్ావ్సాలో ఉను
గ్రహాలుగాను కూడా
విభజించారు. కుజుడు
సూరుానికి భూమికి
మధానకక బయటఉనుదయనా దూరంలో భూమికి దగగరగాను, పరిమ్మణంలో భూమికంటే
చాలా చనుదగుటచే అంతర వ్ావ్సాలో చేర్థిరు. అంతర వ్ావ్సాలో ఉను గ్రహాలు బుధుడు,
శుక్రుడు, భూమి, కుజుడు. బాహ్ా వ్ావ్సాలో ఉను గ్రహాలు గురుడు, శని, యురేనస్ మరియు
న్పూటయన్.
భూమినుండ చూచ్చనపుడు గ్రహ్ములు ఆకశమున ఏవిధంగా కనపడునో కొంచెము
విచారిదాీము. ఈ విచారణలో అభాంతర గ్రహ్ములలో ఒకటి బాహ్ాగ్రహ్ములలో ఒకటి
తీస్సకొను చాలును. అభాంతర గ్రహ్ములలో శుక్రగ్రహానిు, బాహ్ాగ్రహ్ములలో
72

గురుగ్రహ్మును మన విమరశకు తీస్సకుందాము. ఈ విమరశలో గ్రహ్ముల కక్షయ


ఇంచ్చమించ్చగ వ్ తేములే అని భ్యవిదాీము.
అభాంతరగ్రహ్విచారణ: ఇదీరు మనుష్ఠాలు వేరేవరు వేగములతో పోవుచ్చనుపుడు వారి
గమనములను గణించ్చ విషయమై వారిదీరి వేగములను లేదా వేగాంతరము నైనను
(difference of their rates) తీస్సకును ఫలితాంశము ఒకకటే. రండవ్విధమున వారిలో
ఒకకడు సిారముగా ఉండునటుోను మరియొకడు కదులు చ్చనుటుోను గణింపబడును.
మొదట చెపుబడన విధముగా భూశుక్రులలో శుక్రుడు భూమికంటె అధక వేగముతో
పోవుచ్చండుటచేతను, భూమిపైన ఉండు మనకు భూవేగము తెలియకుండుటచేతను, శుక్రుడు
తన కక్షయలో భూశుక్రుల వేగాంతరమునకు సమమగు వేగములో పోత్పనుటులు కనిుంచ్చను.
శుక్రవేగము భూవేగముకంటె అధకమగుటచేతను, భూశుక్రులు ఒక్త దికుకననే కదులుచ్చండుట
చేతను, శుక్రుడు క్రమమైన దికుకన పోవుచ్చండునటెో ఉండును.
తరువాయ 9 వ్, భ్యగంలో….

ప్రయాణ ముహూర్ీము
గురు, శుక్ర మౌధ్ాములు లేని సమాయములలోనూ, సంక్రమనము కానీ దినములు,
అశివని, మృగ్శిర్, పునర్వస, పుషామి, హసీ, అనూరాధ్, మూల, శ్రావణ, ధ్నిషఠ, రవత్మ
నక్షత్రములు, 2,3,5,7,10,11,13 త్మథులు, మేష. వృషభ, కరాకటక, కనా, తుల, ధ్నుసా,
మీన లగ్ిములు, శుభ చంద్ర స్త్రాత్మ, సపీమ, అసామ స్థానముల శుదిధ, లగ్ిమునకక
పాపగ్రహ దృష్ట్ లేకండుట అవసర్ము, లగ్ిములో కానీ భాగ్ాములో కానీ గురు వుని
చాలా మంచిది.
విదేశీ ప్రయాణములు: అశివని, మృగ్శిర్, పునర్వస, పుషామి, హసీ, అనూరాధ్, మూల,
శ్రవణం, ధ్నిషఠ, రవత్మ నక్షత్రములు, 2,3,5,7,10,11,13 త్మథులు, మేష వృషభ, కరాకటక,
కనా, తుల, దనుసా, మీన లగ్ిములు శుభ చంద్ర స్త్రాత్మ, 7,8 స్థానముల శుదిధ, లగ్ిమునక
పాపగ్రహ దృష్ట్ లేకండుట. చంద్ర-రాహువు కాలయక లేని సమయము మంచిది.
లగ్ిములో గురువు గాని శుక్రుడు కానీ ఉని మంచిది.
శ్రీ గాయత్రి డెస్క:
73

ప్రశి శాసిము-2
లలితా శ్రీహర్ష: 9490942935
మన జీవన విధ్యనంలో వేరు వేరు అంశాలక, మన్న భావాలక, ప్రతీకలుగా గ్రహాలను,
రాశులను సూచించుకొనే విధ్యనమే ‘కార్కతవం’. ప్రకృత్మ జీవనంలో సంఘ జీవనంలో ఎన్ని
అంశాలు మనక తార్సపడతాయి. ఆ యా అంశాలక సంబంధించి వచేి ఎన్ని ప్రశిలక
గ్మనించాలిాన విధి విధ్యనాలు ఈ కార్కతావల ద్వరా తెలుస్థీయి. జ్యాత్మశాశసింలో గ్రహ,
రాశి మర్షయు భావ కార్కతావలను బటి్ ఫలితాలను నిర్ణయించటం సలభం అవుతుంది. ఈ
కార్కతావలపై ఎంత అవగాహన ఉంట్టందో అంతగా జ్యాత్మషంపై అవగాహన పరుగుతుంది.
సర్షయైన జ్యాత్మష ఫలితాలక ఇది పునాది అవుతుంది.
గ్రహాలు – కార్కతావలు :
గ్రహాలక సంబంధించిన వేరు వేరు అంశాలను పర్షశీలించడం ద్వరా ఆ యా గ్రహాల
తతావలను జీవితంలో అనవయించుకోనే విధ్యనానిి, ప్రశి శాసింలోని వేరు వేరు ప్రశిలక
ఫలితాలనిచేి సందరాిలలో వినియోగించుకోనే అవకాశం ఉంట్టంది.
ర్వి : తండ్రి, సతవగుణము, రాజయోగ్ాత, ధైర్ాం, పలుచని జ్ఞట్ట్, అహంకార్ం, పొగ్రు,
ప్రభుతవ అధికార్ష, నాయకడు, ఎముకలు, కడి కనుి, కంపు, గోధుమలు, దేవాలయాలు,
అయనములు, జవర్ం, గుండె జబుబలు మొదలగునవి.
చంద్రుడు : కఫము, తలిల, పాలు, స్థత్మవక గుణము, మనసా, చాంచలాం, నీటి పారుదల,
ధ్యనాం, వసిం, ర్కీం, ఎడమ కనుి, ముతాం, బియాం, జలాశయాలు, ముహుర్ీములు,
ఊపర్షత్మతుీలక సంబంధించిన వాాధులు, ర్కీ హీనత, మానస్త్రక అనారోగ్ాం.
కజ్ఞడు : క్షత్రియ, సేనాపత్మ, క్రూర్తవము, శకిీ, స్తదరులు, పోల్మస, కారాగార్ం, ర్క్షణ శాఖ,
ఆయుధ్యలు, అగిి సంబంధ్ం, బంగారు వసీవులు, మజజ, పగ్డం, కంద్యలు, అగిి స్థానాలు,
అహోరాత్రము, ర్కీపోట్ట, గాయములు, కేనారు, అలారు వంటివి.
బుధుడు : ర్చన పటిమ, వాాపార్ము, తెలివి, మోసం, మేనమామ, లేఖకలు, వార్ీ, తంత్మ
తపాల, అనువాదకడు, రాయబార్ం, నటన, చర్ిం, పసలు, క్రీడా సాలాలు, ఋతువు, నరాల
వాాధులు, చర్ి వాాధులు, పక్షవాతం.
74

గురువు : ధ్నము, ప్రధ్యన మంత్రి, వివేకం, దర్పం, సంతానం, కోశాగార్ం, ద్రవాముద్రణ,


ఉపాధ్యాయుడు, బోధ్న, బాాంకింగ్ ర్ంగ్ం, మెదడు, పుషారాగ్ం, శనగ్లు, మాసము,
మధుమేహం, మత్మమరుపు, నత్మీ, ఊబకాయం మొదలైనవి.
శుక్రుడు: సీిలు, అస్త్రార్తవము, సంతోషం, ఇంద్రియలోలత, భార్ా, లలిత కళ్లు, విన్నదశాఖ,
ఆహార్ శాఖ, గ్ృహాలంకర్ణ, వాహనములు, విహార్యాత్రలు, రతసా, వజ్రం, బొబబరుల,
శయాగ్ృహాలు, పక్షము, దృష్ట్ దోషాలు, సఖవాాధులు, మూత్రవాాధులు మొదలగువంటివి.
శని : సేవకడు, బలహీనత, వృద్ధపాము, శ్రమ, స్తమర్షతనం, కూలి పని, కరాిగార్ం,
పురాతతవశాఖ, మటి్పని, కస్థయి, తోళ్ళ పర్షశ్రమ, కేశాలతో పని, పాదములు, స్థియువు,
నీలం, నువువలు, మలిన ప్రదేశాలు, సంవతార్ం, నీర్సం, కండరాల వాాధులు, అంగ్హీనతవం,
పంటి వాాధులు, మలబదధకం మొదలగునవి.
రాహు : ఆందోళ్న, ద్యరాశ, పతామహులు, వాహనాలు బాగుచేయుట, నకల్మ సరుకల
తయార్త, అమికం, గోమేధికం, మినుములు, విషపద్ర్ధముల వలన వచుి అనారోగ్ాములు,
మశూచి, మోకాలి నొప్పులు, ధ్యతువులు, జ్ఞతుీముడి, కూర్గాయలు, శని సూచించు
సంఘటనలను రాహువు సూచించును. బుధుని నుండి గాని లేక లగ్ిము నుండి గానీ
కేంద్రములో ఉని రాహువు బలవంతుడు. రాహువు ఉని రాశీశవరుని ఫలితాలు రాహు
కార్కతావలవుతాయి.
కేతువు : కజ్ఞని ఫలితాలు, కేతు కార్కతావలు, కేతువు ఉని రాశీశవరుని ఫలితాలు కేతు
కార్కతావలవుతాయి. చికాక, నిరాశ, మాతామహులు, తరుచు వృతుీలు మార్టం, సూక్ష్మ
యంత్రముల తయార్తలో నిఘా, వైడూర్ాం, ఉలవలు, అంతు పట్ని వాాధులు, ఆటలమి,
పొంగు మొదలైనవి.
రాశులు – కార్కతావలు :
మేషం : కజ్ఞడు, చర్, తూరుప, అగిి, క్షత్రియ, తల, ఎరుపు, చతుషాపద, పృష్ట్దయ.
వృషభం : శుక్రుడు, స్త్రార్, దక్షిణ, భూతతవ, వైశా, ముఖము, తెలుపు, చతుషాపద, పృష్ట్దయ.
మిథునం : బుధుడు, దివసవభావ, పడమర్, వాయు, శూద్ర, కంఠం, చిలకపచి, నర్ రాశి,
శీరోిదయ. కరాకటకం : చంద్రుడు, చర్, ఉతీర్, జల, బ్రాహిణ, రొముి, పాటల వర్ణం,
జలచర్, పృష్ట్దయ.
75

స్త్రంహం : ర్వి, స్త్రార్, తూరుప, అగిి, క్షత్రియ, ముఖము, హృదయం, ధూమ్ర వర్ణం, చతుషాపద,
శీరోిదయ.
కనా : బుధుడు, దివసవభావ, దక్షిణ, భూతతవ, వైశా, ఉదర్ం, చిత్ర వర్ణం, నర్ రాశి, శీరోిదయ.
తుల : శుక్రుడు, చర్, పడమర్, వాయు, శూద్ర, కటి, నలుపు, నర్ రాశి, శీరోిదయ.
వృశిికం : కజ్ఞడు, స్త్రార్, ఉతీర్, జల, బ్రాహిణ, పొత్మీకడుపు, బంగారు, శీరోిదయ.
ధ్నసా : గురువు, దివసవభావ, తూరుప, అగిి, క్షత్రియ, గుహాం, పసపు, ప్రథమ భాగ్ం నర్
రాశి , దివతీయ భాగ్ం చతుషాపద, పృష్ట్దయ.
మకర్ం : శని, చర్, దక్షిణ, భూతతవ, వైశా, తడలు, గోధుమ, ప్రథమ భాగ్ం చతుషాపద,
దివతీయ భాగ్ం జలచర్, పృష్ట్దయ.
కంభం : శని, స్త్రార్, పడమర్, వాయు, శూద్ర, మోకాళ్ళళ, ముద్యరు తెలుపు, నర్ రాశి,
శీరోిదయ.
మీన : గురువు, దివసవభావ, ఉతీర్, జల, బ్రాహిణ, పాద్లు, ఊద్, జలచర్, ఉభయోదయ
మొదలగునవి.
ప్రశిచక్రంలో సంబంధిత రాశుల కార్కతావలను బటి్ ఫలిత విశేలషణ చేయవలస్త్ర ఉంట్టంది.
ఉద్హర్ణక ప్రశి చక్రంలో లగ్ిం చర్రాశి అయితే ప్రసీత పర్షస్త్రాత్మలో మారుప ఉండవచుి.
స్త్రార్ రాశి అయితే ప్రసీత పర్షస్త్రాతులలో మారుప ఉండద్య.
భావాలు – కార్కతావలు :
మనసాలో ఎన్ని భావాలు కలుగుతునిపపటికి వాని ననిింటినీ రాశి వావసా దృషా్య ద్వదశ
భావాలుగా విభజంచడం జర్షగినది. పన్ిండు భావాలలో అనిి ర్కాల ఆలోచనల
సమేిళ్నానిి ఏరాపట్ట చేసకోవలస్త్ర ఉంట్టంది. పూర్వం ఋష్ణలు వాకిీ యొకక మన్నభావానిి
బటి్ అది ఏ భావానికి వర్షీసీందో అధ్ాయనం చేస్త్ర ఉండడం వలల ఆ భావానికి అనుగుణమైన
కార్కతావలను నిర్ణయించడం జర్షగింది. ఆ విశేషాలను సమగ్రంగా అధ్ాయనం చేసేీ కొతీ
ప్రశిలక, కొతీవైన ఆలోచనా విధ్యనాలక ద్వదశ భావాలోల సర్షయైన భావానిి ఎనుికని
ఫలితాలను విశేలష్టంచే అవకాశం ఉంట్టంది. ప్రథమ భావం : ఆరోగ్ాం, పూజ, గుణము,
కలపము, ప్రవర్ీన, ఆయువు, వయసా, జాత్మ, ఆకార్ము, లక్షణములు, రూపము, వర్ణము,
76

సఖం, కలము, ప్రవృత్మీ, ఆకృత్మ, సవభావము వంటి అంశాలు తను భావము నుండి
పర్షశీలించాలి.
లగ్ింలో పాప గ్రహాలు ఉంటే అపజయం, శిరోరోగ్ం, ద్యఃఖం, అపకీర్షీ, స్థాన భ్రంశం,
ధ్నక్షయం, అనారోగ్ాం, కలుగుతాయి. లగ్ింలో శుభ గ్రహాలు ఉంటే సఖ, జయ, ఆరోగ్ాం,
ధ్ంసంపదలు, కీర్షీ, ఉతీమ స్త్రాత్మ కలుగుతాయి.
దివతీయ భావం :
మాణికాములు, ముతాములు, ర్తిములు, ధ్యతు ద్రవాములు, వసిములు, సవర్ణము, వండి,
ధ్యనాాద్యలు, క్రయవిక్రయాలు, ర్హద్రులు వంటి అంశాలు ధ్న భావము నుండి
వివర్షంచాలి.
పాపగ్రహం దివతీయ భావంలో ఉంటే చాలాకాలంగ్ సంపాదించి కూడ బెటి్న ధ్నం ఖరుి
అవుతుంది. ముఖంలో అనారోగ్ాం ఛేసీంది. కడి కంటికి అనారోగ్ాం, చెడు మాటలు
మాటాలడటం, వాకిీతవ స్థాయి తగ్గటం జరుగుతాయి. శుభ గ్రహం ధ్నస్థానంలో ఉంటే
కూడబెటి్న ధ్నం వృదిధ చెంద్యతుంది. వాకిీతవం పరుగుతుంది. సఖ్యనుభూత్మ కలుగుతుంది.
తృతీయ భావం :
కోడలు, స్తద్ర్ది వర్గ క్షేమం, సబుదిే, లాభము, సేవకలు, శూర్ కర్ి, స్తదర్ చింత వంటి
అంశాలు విక్రమ భావము నుండి పర్షశీలించాలి.
పాపగ్రహం తృతీయ భావంలో ఉంటే జన సహకార్ం తగిగపోవడం, స్తదర్ వర్గం లో
అనారోగ్ాం, ఛత్మకి, కడి చెవికి అనారోగ్ాం, చెడు నిర్ణయాలు, ధైర్ాం కోలోపవడం,
మొదలైన ఫలితాలుంటాయి. శుభ గ్రహం స్తదర్ స్థానంలో ఉంటే స్తదర్ సహయం,
ఆరోగ్ాం, లాభం, ధైర్ాం, సద్యబదిధ కలుగుతాయి.
చతుర్ా భావం :
గ్ృహము, నిధి నిక్షేపాలు, గ్ృహ ప్రవేశం, ఔషధులు, పంట భూములు, మిత్రులు, జలము, పతృ
దేవతా ప్రయోగ్ము, గ్మనా గ్మనములు, గ్రామ క్షేమం, స్థానచుాత్మ, లాభం, వృదిధ, తలిల, దేశ
విషయములు, వాని యొకక లాభములు, మొకకలు, కాయగూర్లు, పండించు సాలము,
చతుర్ా భావము నుండి గ్రహించాలి.
77

పాపగ్రహం చతుర్ా భావంలో ఉంటే తలిల, మేనమామ, మేనలులడు, సేిహితులు, ఆవులు, ఇలుల,
శయా, ఆసనం, పొలం, వాహనం మొదలైన వాటికి ఆపద, గుండెక సంబంధించిన
అనారోగాాలు, సఖం లేకపోవడం సూచిసీంది. శుభ గ్రహం చతుర్ా స్థానంలో ఉంటే
వాహనం, పొలం, ఆవులు, శయా, తలిల మొదలగు వాటి వలన సఖం సూచిసీంది.
పంచమ భావం :
బహు విధ్ ప్రయోగ్ములు, వినయం, కావా ర్చన, విదా, బుదిే, మంత్ర దీక్ష సంధ్యనము,
గ్ర్ిము, అవయవ దోషాలు, సంతానం, వార్ష వలన సఖం పంచమ భావం నుండి
వివర్షంచాలి.
పాపగ్రహం పంచమ భావంలో ఉంటే రోగ్ం, మర్ణం, సంతాన నష్ం, పుణాక్షయం, మనసా
సీబేం కావడం, కోపం మొదలైన ఫలితాలుంటాయి. శుభ గ్రహం పంచమ భావంలో ఉంటే
పుత్ర లాభం, ఆరోగ్ాం, బుదిేకశలత, ప్రత్మభ, మనసాక ఆనందం, పుణావృదిధ కలుగుతాయి.
షషఠ భావం :
అసవసాత, దర్షద్రము, శత్రువు, ద్సగుణము, క్రూర్ కర్ి, ఉగ్ర కర్ి, శత్రువులచే చేయబడిన
మర్ణ అభిచార్ యోగ్ములు, యుదధములు, మేనమామ యొకక శుభాశుభములు, రోగ్ం,
దొంగ్ల వలన భయము, పోటాలటలు, ద్యరాిర్గపు పనులు, భయం, ఆటంకాలు షషఠ భావం
నుండి పర్షశీలించాలి.
పాపగ్రహం షషఠభావంలో ఉంటే షషఠభావం గ్ల రాశి సూచించే శర్తర్ంపై వ్రణాలు, దొంగ్ల
బుదిే, నాభి, కటి ప్రదేశాలలో అనారోగ్ాం, చేసే పనులలో విఘాిలు కలుగుతాయి. శుభ
గ్రహం షషఠభావంలో ఉంటే శత్రుక్షయం, రోగ్నిరోధ్క శకిీ పర్గ్టం, ప్రశాంత్మ కలుగుతాయి.
సపీమ భావం :
వసీ క్రయ విక్రయాలు, సవసాత, వాాపార్ం, వాదము, కామము, ద్స జనం, కళ్త్రం, చౌర్ాం,
శుభం, రాకపోకలు, తగ్వులు, ప్రయణాలు, కళ్త్రం సపీమ భావం నుండి పర్షశీలించాలి.
పాపగ్రహం సపీమ భావంలో ఉంటే భారాా మర్ణం లేక అనారోగ్ాం, వియోగ్ం, ప్రయణంలో
అంతరాయాలు, మూత్రకృచావరది రోగాలు, గ్ృహానికి, గ్ృహిణికి అగిి ప్రమాద్లు
సంభవిస్థీయి. శుభ గ్రహం సపీమంలో ఉంటే వివాహం, నష్పోయిన ధ్నం లభించడం,
78

మంచి కంటి దృష్ట్, భోగాలు, విదేశీయానం, సేిహం, వాహన లాభం, గ్ృహలాభం, భార్ా
లాభం కలుగుతాయి.
అష్మ భావం : ఆయువు, విరోధ్ం, మర్ణం, రాజాం, బేధ్ము, బంధుజన నష్ం, కష్ములు,
వైషమాం, ద్యర్గము, కళ్త్రము, శత్రు నాశనం లేక చంపుట, నదిని ద్ట్టట, మార్గ మధ్ాలో
అనారోగ్ాం, కొండలు, సంపద నష్ం, చెడు పనులు, యుద్ధలు, ఘర్ిణలు, వాాధులు,
ర్హసాపు పనులు అనే అంశాలు అష్మ భావం నుండి పర్షశీలించాలి.
పాపగ్రహం అష్మ భావంలో ఉంటే ద్స జనానికి అనారోగ్ాం, విఘాిలు, గుహా ప్రదేశాలలో
అనారోగాాలు, జన విరోధ్ం, చోరుల వలన గాని, రాజ్ఞల వలన గాని, నీటి వలన గాని ధ్న
నష్ం, అరుచి, మర్ణ భయం, అపవాద్య, గ్ృహ నష్ం మొదలైన ఫలితాలుంటాయి. శుభ
గ్రహం అష్మస్థానంలో ఉంటే అనారోగాాలు ఉపశమించడం, దీరాఘయువు, ఆలయ లాభం
మొదలైన ఫలితాలుంటాయి.
నవమ భావం :
వేదము, దీక్ష, దేవాలయములు, యాత్ర, రాజాాభిషేకం, గురువు, ధ్ర్ి కార్ాములు,
జలాశయాలు, బావమర్షది, వదిన, చెరువులు, నూతులు, దేవతలు, ప్రాయశిితం, ధ్ర్ిం
మొదలైన అంశాలు నవమ భావం వలన సూచించబడును.
పాపగ్రహం నవమ భావంలో ఉంటే గురువు, తండ్రి, మనవడు, మొదలగు వార్షకి
అనారోగ్ాం, భాగ్ాహాని, ధ్ర్ిం, ఈశవరానుగ్రహం, తపసా మొదలైన వాటికి హాని, జాలి
లేకపోవడం మొదలైన చెడు ఫలితాలుంటాయి. శుభ గ్రహం నవమస్థానంలో ఉంటే గురువు
అనుగ్రహం, తండ్రి అనుగ్రహం, ఈశవరానుగ్రహం, ధ్ర్ి మర్షయు భాగ్ా అభివృదిధ, తపసా
ఫలించడం, పౌత్ర సఖాం కలుగుతాయి.
దశమ భావం :
ఆకాశము, అధికార్ం, యోగ్ాతతో కూడిన కార్ాములు, నీత్మ, స్త్రాత్మ, తండ్రి, వర్ిపాతం,
ఖగోళ్ విషయాలు, వార్ీలు, ప్రభుతవం, రాజకీయం, పుణాం, గౌర్వం, దశమ భావం నుండి
విచార్షంచాలి.
పాపగ్రహం దశం భావంలో ఉంటే ఉదోాగ్ నాశనం, అపకీర్షీ, రాజకోపం, ద్స నష్ం,
ఆధ్యర్ం లేక పోవడం, మోకాళ్ళక అనారోగ్ాం, సవదేశం నుండి విదేశాలక వళ్ళడం తదితర్
79

విషయాలను సూచించును. శుభ గ్రహం దశమంలో ఉంటే మండప ఆలయ నిరాిణాలు, కార్ా
స్త్రదిే, ద్స జన సఖాం, కీర్షీ అభివృదిధ చెందడం మొదలైన విషయాలను సూచించును.
లాభ భావం : కార్ాస్త్రదిే, క్రయవృదిధ, లాభములు, గ్జ, అశవ, వసి, వాహన, శయాా
సఖములు, బంగార్ం, ధ్నం, అపహర్షచబడిన ద్రవా లాభం, కనాాలాభం, అతీమామల
సఖం, ప్రధ్యన ఆహార్ం, కమారెీ, విదా, అర్ా లాభాలు లాభ భావము నుండి విచార్షంచాలి.
పాపగ్రహం లాభ భావంలో ఉంటే పలలలక, పదేనిగార్షకి, మోకాళ్ళక, ఎడమ చెవికి
అనారోగ్ాం, తామ్ర లాభం కలుగుతుంది. శుభ గ్రహం లాభస్థానంలో ఉంటే ద్యఃఖం
తలగ్టం, కోర్షనవి స్త్రదిధంచడం, అనేక లాభాలు సూచించబడుతాయి.
వాయ భావం :
తాాగ్ం, భోగ్ం, యజఞం, సఖ్యనుభవం, వివాద్లు, వివాహం, ద్నం, వావస్థయం, ఖరుి,
నాశనం, పనతండ్రి, పద తండ్రి, మేనతీ, మేనమామ, భార్ా, యుదధ వీక్షణం, యుదధంలో
అపజయాద్యలు వాయ భావం సూచిసీంది.
పాపగ్రహం వాయ భావంలో ఉంటే చెడు ఖరుి, పదవి నాశనం, పాద్లక, ఎడమ కంటికి
అనారోగ్ాం, ఎతుీ నుండి క్రంద పడడం, చెడు ఆలోచనలు పర్గ్డం మొదలైన
ఫలితాలుంటాయి. శుభ గ్రహం వాయ భావంలో ఉంటే ద్న రూపమైన ఖరుి, ఖరుి
ఉపయోగ్కర్ంగా ఉండడం, పాపపు పనులు చెయకపోవడం, ప్రశాంత్మ సూచిసీంది.
భావాలు – భావకార్కలు : ప్రత్మ భావానికి కార్కలుంటారు. అవి : తను భావం : ర్వి; ధ్న
భావం : గురువు;స్తదర్ భావం : కజ్ఞడు; చతుర్ా భావం : చంద్రుడు, బుధుడు;పంచం భావం :
గురువు; విక్రమ భావం : కజ్ఞడు; సపీమ భావం : శుక్రుడు; అష్మ భావం : శని; నవమ
భావం; ర్వి, గురువు; దశమ భావం : ర్వి, గురువు, బుధుడు, శని లాభ భావం : గురువు;
వాయ భావం : శనిద్వదశ భావాలు, వానిలో వేరు వేరు గ్రహాల వలల కలిగే ఫలితాలు వేరు
వేరుగా ఉంటాయి. వాకీల ఆలోచనా ధోర్ణులు ఎంద్యక భినింగా ఉంటాయో, ఒక
సమసాక వేరు వేరు వాకీల పర్షషాకర్ మార్గం కాని, సమసాను పర్షశీలించే మార్గంలో కాని
వైవిధ్ాం ఎంద్యకంట్టందో ఈ భావాలు, వానిలోని గ్రహాల స్త్రాత్మ గ్తుల వలల
అవగ్తమవుతుంది. జ్యాత్మషంలో ముఖాంగా ఈ విభాగ్ంలో పట్ట్ స్థధిసేీ ఫలిత విశేలషణ
సలభం అవుతుంది.
80

స్థయన – నిర్యణ – గ్రహగ్తుల వాతావర్ణము


కొట్ట్వాడ సతా రాజ్యశవర్రావు: 70934 54819
స్థయన గ్రహ గ్తుల ర్తతాా, నిరాయణ గ్రహగ్తుల ర్తతాా – భూగోళ్ముపై వాతావర్ణ
మారుపలు గాని, ఋతువుల మారుపలుగాని, చంద్ర చార్లో గాని, సూర్ాచార్లో గాని
గ్మనించిన, ఉషణము గాని, చలి గాని నిరాయణ గ్రహ గ్తుల ర్తతాా మనము
అనుభవించడము గ్మనించగ్లము. ఇక వరాిభావము పర్షశీలించిన, శ్రావణ – భాద్రపద
మాస్థలు వర్ి సూచికాలు, కాని అవి సూర్ా కారెీలు ప్రవేశ గ్రహగ్తుల ర్తతాాను,
ఆసమయానికి చంద్ర నక్ష్ర్రత్రముల పొంతనల ర్తతాా వరాి భావము నిరాయణ గ్రహ
సపటముల ఆద్ర్ముగ్నే రుజ్ఞవగు చునిది.
రోహిణీ కారెీలు పర్షశీలించిన-(నిరాయణము) డొలుల కర్ీర్త 4-5-2022 నుండి 11-5-
2022 వర్క భర్ణి 3, 4, పాద్లు నడచు కాలము డొలుల కర్ీర్త జరుగును. నిజ కర్ీర్త 11-5-
2022 నుండి 29-5-2022 వర్క కృత్మీక 1 నుండి రోహిణీ 1 వ పాదము పూర్షీ అగు వర్క
జరుగును. రోహిణీ 4 గు పాద్లు 8-6-2022 వర్క జర్షగెను.
ఈ సం. డొలుల కర్ీర్త 5-5-2023 నుండి 12-5-2023 వర్క భర్ణి 3, 4, పాద్లు నడచు
కాలము డొలుల కర్ీర్త జరుగును. నిజ కర్ీర్త 12-5-2023 నుండి 29-5-2023 వర్క కృత్మీక 1
నుండి రోహిణీ 1 వ పాదము పూర్షీ అగు వర్క జరుగును. రోహిణీ 4 గు పాద్లు 8-6-2023
వర్క జరుగును.
స్థయనములో ఈ పై తేదీలు పర్షశీలించిన: నక్షత్ర ర్తతాా- డొలుల కర్ీర్త 10-4-2023 నుండి
17-4-2023 వర్క భర్ణి 3, 4, పాద్లు నడచు కాలము, నిజ కర్ీర్త 17-4-2023 నుండి
4-5-2023 వర్క 14-5-2023 తో రోహిణి 4 గు పాద్లు పూర్షీ అగును.
తేదీల ర్తతాా పర్షశీలించిన స్థయనములో: 5-5-2023 నుండి 12-5-2023 వర్క రోహిణి
2 నుండి 4 వర్క డొలుల కర్ీర్ష, ఇక నిజ కర్ీర్ష 12-5-2023 నుండి 29-5-2023 వర్క
మృగ్శిర్ నుండి ఆరుద్ర 1 వర్క ఇది వాసీవానికి విరుదేము గా ఉనిది.
గురు చార్చే ఏర్పడు పుషకర్ములు బిని తేదీలు సూచించుట గ్మనించ గ్లము – ప్రజలు
గ్ందర్ గోళ్ము లో పడడము, ప్రపంచము చిని చూపు చూడటము జరుగు చునిదే.
81

స్థయన సూరుాడు రాశి ప్రవేశ పటి్ిక 2022-2023


విష్ణచలనం – ఋతువులు – క్రాంత్మ - అయినం
రాశులు తేది విష్ణచలనం ఋతువులు క్రాంత్మ అయినం
మీన 18-2-2022 ధ్క్షిణం ఉతీరాయనం
(మధు)_ T.10:05P.M వసంత
మేష 20-3-2022 వసంత ఋతువు క్రాంత్మ ఉతీరాయణం
(మాధ్వ) T.8:55P.M విష్ణవదిేనం ఉతీర్ం
ప్రార్ంభం
వృషభం 20-4-2022  ఉతీర్ం ఉతీరాయణం
(శుక్ర) T.7:45A.M గ్రీషి
మిధునం 21-5-2022  ఋతువు ఉతీర్ం ఉతీరాయణం
(శుచి) T.6:44A.M
కరాకటకం 21-6-2022 ఉతీర్ం ధ్క్షిణాయణం
(నాభస) T.2:35 P.M వర్ి ప్రార్ంభం
ఋతువు
స్త్రంహం 22-7-2022 ఉతీర్ం ధ్క్షిణాయణం
(శభసా ) T.1:28 A.M
కనా 23-8-2022 ఉతీర్ం ధ్క్షిణాయణం
(ఇష) T.8:38 A.M శర్త్
తుల 23-9-2022 శర్త్ ఋతువు క్రాంత్మ ధ్క్షిణాయణం
(ఊర్జ) T.6:25 A.M విష్ణవదిేనం ధ్క్షిణం
ప్రార్ంభం
వృశిికం 23-10-2022 ధ్క్షిణం ధ్క్షిణాయణం
(సహ) T.3:53 P.M హ్యమంత
ధ్నుసా 22-11-2022 ఋతువు ధ్క్షిణం ధ్క్షిణాయణం
(సహసా ) T.1:42 P.M
మకర్ం 21-12-2021  ధ్క్షిణం ఉతీరాయణం
(తప:) T.3:10 A.M శశిర్ ప్రార్ంభం
కంభం 20-1-2023  ఋతువు ధ్క్షిణం ఉతీరాయణం
(తపసా) T.1:51 P.M
మీనం 18-2-2023 ధ్క్షిణం ఉతీరాయణం
(మధు) T.3:56 A.M వసంత
మేషం 20-3-2023 వసంత ఋతువు క్రాంత్మ ఉతీరాయణం
(మాధ్వ) T.2:46 A.M విష్ణవదిేనం ఉతీర్ం
ప్రార్ంభం
82

నిరాయణ సూరుాడు రాశి ప్రవేశ పటి్ిక 2022-2023


విష్ణచలనం – ఋతువులు – క్రాంత్మ - అయినం
రాశులు తేది విష్ణచలనం ఋతువులు క్రాంత్మ అయినం
మీన 14/15-3-2022 ధ్క్షిణం ఉతీరాయనం
(మధు)_ T.12:08A.M వసంత
మేష 14 4-2022 వసంత ఋతువు క్రాంత్మ ఉతీరాయణం
(మాధ్వ) T.8:32.A.M విష్ణవదిేనం ఉతీర్ం
ప్రార్ంభం
వృషభం 14/15-5- ✓ ఉతీర్ం ఉతీరాయణం
(శుక్ర) 2022./5:21A.M గ్రీషి
మిధునం 15-6-2022 ✓ ఋతువు ఉతీర్ం ఉతీరాయణం
(శుచి) T.11:55A.M
కరాకటకం 16-7-2022 ✓ ఉతీర్ం ధ్క్షిణాయణం
(నాభస) T.10:42 P.M వర్ి ప్రార్ంభం
ఋతువు
స్త్రంహం 17-8-2022 ✓ ఉతీర్ం ధ్క్షిణాయణం
(శభసా ) T.7:14 A.M
కనా 17-9-2022 ఉతీర్ం ధ్క్షిణాయణం
(ఇష) T.7:13 A.M శర్త్
తుల 17-10-2022 శర్త్ ఋతువు క్రాంత్మ ధ్క్షిణాయణం
(ఊర్జ) T.7:14 P.M విష్ణవదిేనం ధ్క్షిణం
ప్రార్ంభం
వృశిికం 16-11-2022 ధ్క్షిణం ధ్క్షిణాయణం
(సహ) T.7:06 P.M హ్యమంత
ధ్నుసా 16-12-2022 ఋతువు ధ్క్షిణం ధ్క్షిణాయణం
(సహసా ) T.9:50 A.M
మకర్ం 14-1-2023 ✓ ధ్క్షిణం ఉతీరాయణం
(తప:) T.8:37 P.M శశిర్ ప్రార్ంభం
కంభం 13-2-2023 ✓ ఋతువు ధ్క్షిణం ఉతీరాయణం
(తపసా) T.9:36 A.M
మీనం 18-2-2023 ధ్క్షిణం ఉతీరాయణం
(మధు) T.3:56 A.M వసంత
మేషం 15-3-2023 వసంత ఋతువు క్రాంత్మ ఉతీరాయణం
(మాధ్వ) T.6:26 A.M విష్ణవదిేనం ఉతీర్ం
ప్రార్ంభం
83

స్థయన సూరుాడు రాశి ప్రవేశ పటి్ిక 2023-2024


విష్ణచలనం – ఋతువులు – క్రాంత్మ - అయినం
రాశులు తేది విష్ణచలనం ఋతువులు క్రాంత్మ అయినం
మీన 19-2-2023 ధ్క్షిణం ఉతీరాయనం
(మధు)_ T.3:55A.M వసంత
మేష 21-3-2023 వసంత ఋతువు క్రాంత్మ ఉతీరాయణం
(మాధ్వ) T.2:46A.M విష్ణవదిేనం ఉతీర్ం
ప్రార్ంభం
వృషభం 20-4-2023  ఉతీర్ం ఉతీరాయణం
(శుక్ర) T.1:35P.M గ్రీషి
మిధునం 21-5-2023  ఋతువు ఉతీర్ం ఉతీరాయణం
(శుచి) T.12:31P.M
కరాకటకం 21-6-2023  ఉతీర్ం ధ్క్షిణాయణం
(నాభస) T.8:19 P.M వర్ి ప్రార్ంభం
ఋతువు
స్త్రంహం 23-7-2023  ఉతీర్ం ధ్క్షిణాయణం
(శభసా ) T.7:12 A.M
కనా 23-8-2023 ఉతీర్ం ధ్క్షిణాయణం
(ఇష) T.2:23 P.M శర్త్
తుల 23-9-2023 శర్త్ ఋతువు క్రాంత్మ ధ్క్షిణాయణం
(ఊర్జ) T.12:11 P.M విష్ణవదిేనం ధ్క్షిణం
ప్రార్ంభం
వృశిికం 23-10-2023 ధ్క్షిణం ధ్క్షిణాయణం
(సహ) T.9:42 P.M హ్యమంత
ధ్నుసా 22-11-2023 ఋతువు ధ్క్షిణం ధ్క్షిణాయణం
(సహసా ) T.7:24 P.M
మకర్ం 22-12-2023  ధ్క్షిణం ఉతీరాయణం
(తప:) T.8:49 A.M శశిర్ ప్రార్ంభం
కంభం 20-1-2024  ఋతువు ధ్క్షిణం ఉతీరాయణం
(తపసా) T.7:29 P.M
మీనం 19-2-2024 ధ్క్షిణం ఉతీరాయణం
(మధు) T.9:35 A.M వసంత
మేషం 20-3-2024 వసంత ఋతువు క్రాంత్మ ఉతీరాయణం
(మాధ్వ) T.8:28 A.M విష్ణవదిేనం ఉతీర్ం
ప్రార్ంభం
84

నిరాయణ సూరుాడు రాశి ప్రవేశ పటి్ిక 2023- 2024


విష్ణచలనం – ఋతువులు – క్రాంత్మ - అయినం
రాశులు తేది విష్ణచలనం ఋతువులు క్రాంత్మ అయినం
మీన 15-3-2023 ధ్క్షిణం ఉతీరాయనం
(మధు)_ T.6:26A.M వసంత
మేష 14-4-2023 వసంత ఋతువు క్రాంత్మ ఉతీరాయణం
(మాధ్వ) T.2:50P.M విష్ణవదిేనం ఉతీర్ం
ప్రార్ంభం
వృషభం 15-5-2023 ✓ ఉతీర్ం ఉతీరాయణం
(శుక్ర) T.11:32A.M గ్రీషి
మిధునం 15-6-2023 ✓ ఋతువు ఉతీర్ం ఉతీరాయణం
(శుచి) T.6:08P.M
కరాకటకం 16/17-7- ✓ ఉతీర్ం ధ్క్షిణాయణం
(నాభస) 2023 T.4:58 వర్ి ప్రార్ంభం
A.M ఋతువు
స్త్రంహం 17-8-2023 ✓ ఉతీర్ం ధ్క్షిణాయణం
(శభసా ) T.1:23 P.M
కనా 17-9-2023 ఉతీర్ం ధ్క్షిణాయణం
(ఇష) T.1:22 P.M శర్త్
తుల 17/18-10- శర్త్ ఋతువు క్రాంత్మ ధ్క్షిణాయణం
(ఊర్జ) 2023 T.1:21 విష్ణవదిేనం ధ్క్షిణం
A.M ప్రార్ంభం
వృశిికం 17-11-2023 ధ్క్షిణం ధ్క్షిణాయణం
(సహ) T.1:10 A.M హ్యమంత
ధ్నుసా 16-12-2023 ఋతువు ధ్క్షిణం ధ్క్షిణాయణం
(సహసా ) T.3:50 P.M
మకర్ం 14/15-1- ✓ ధ్క్షిణం ఉతీరాయణం
(తప:) 2024 శశిర్ ప్రార్ంభం
T.2:23 A.M ఋతువు
కంభం 13-2-2024 ✓ ధ్క్షిణం ఉతీరాయణం
(తపసా) T.3:35 P.M
మీనం 14-3-2024 ధ్క్షిణం ఉతీరాయణం
(మధు) T.12:27 P.M వసంత
మేషం 13-4-2024 వసంత ఋతువు క్రాంత్మ ఉతీరాయణం
(మాధ్వ) T.8:55 P.M విష్ణవదిేనం ఉతీర్ం
ప్రార్ంభం
85

ఈ పై పటి్కల ద్వరా పర్షశీలించిన స్థయన గ్రహ సపటములు ద్వరా నిర్షించిన


ఋతువులు, జీరో అయినాంశలు ఉని కాలములోనే ఏర్పడును. కాల ప్రవాహములో స్త్రార్మైన
నక్షత్ర రాశుల ఆద్ర్ముగా మన భూమి ప్రయాణము చెయు దూర్ముచే ఈ ఋతువులు
మార్ష అయాతేదిలలో గ్రిషిముగాని, వర్ి ఋతువులు గాని ఏర్పడుట గ్మనించగ్లము. ఇవి
చితాీ నక్షత్రముతో కూడిన అయినాంశల ద్వరా ఏర్పడిన సంక్రమణములు గాని, సూర్ా
కారెీలు గాని, చంద్ర మాసములు గాని, ఈ గ్ణితము ద్వరా ఏర్పడే దక్షిణ –
ఉతీరాయణములు గాని, వాసీవముగా మనము అనుభవించు గ్రీషి, వర్ి ఋతువు గాని, చలి
గాని ఆయాతేదీలలో మనము గ్మనించ గ్లము. అలగే సూర్ా – చంద్ర – గ్రహణములు
జరుగు కాలములో అమావాాసా, పౌర్షణమ, త్మద్యలు ఆగ్రహణము జరుగు సమయములో
ఉండవలెను అనేటట్ట వంటి సూత్రము చైత్ర పక్ష దృగ్గణిత ర్తతాా చాలా మంది పండిిుతులు
నిరూపంచారు.
ఈ పై తేదీలు అయినాంశ గ్ణితములు మార్షన తేదీలు మారును. ఎవర్ష అభిప్రాయములు,
నమికములు వార్షవిగా కొనస్థగుతుని ప్రసీత తరుణములో వాసీవమునక ప్రకృత్మని
ఆద్ర్ముగా చేస్త్రకొని ముంద్యక స్థగిన అందర్కూ ఏకీ కృత గ్ణితము స్థదా పడును అని
నా అభిప్రాయము.
ఆలా స్థదా పడిన రోజ్ఞన హిందూ మత జీవన సలి అంతా గ్రహ గ్తుల ర్తతాా ఏర్పడిన
త్మద్యల ద్వరా ఏర్పడిన కాలెండరు లేద్ పంచాంగ్ము – అంద్యగ్ల ప్రామాణిక దేవతల జని
త్మద్యల పండుగ్లు గాని, ర్వి సంక్రణములు గాని, అధ్క మాసములు, క్షయ మాసములు గాని,
ఇతాాది సంకటముల నుండి ఉదేర్షంప బడి జ్యాతష శాసిము అవహ్యళ్న కాకండా అందరూ
ఆనంద సవరూపులై తర్షంచు సమయము కొర్క వేచి చూద్ేము. అందరూ సహ్రుదయముత
పర్షశీలింతురుగాక సరవ జనా సఖిన్నభవంతు.

పుషాయోగ్ం అనేది ఒక అలభాయోగ్ం. అలభాయోగాలు వార్ము నక్షత్రము కలియ వలల


కాని వార్ము త్మథి కలియకల వలల కాని ఏర్పడతాయి. పుషామి నక్షత్రం ఆదివార్ం కనక
వచిినటలయితే అది పుషాార్క యోగ్ము. అలాగే గురువార్ము పుషామి కలిస్త్రనటలయితే
గురుపుషాయోగ్ము. ఈ అలభాయోగాలోల దేవతారాధ్న చేసేీ ఎన్ని మంచి ఫలితాలు
కలుగుతాయి.

.. పీసపాటి
86

Spiritual Astrology
షటిక్ర విధ్యనం – 10
డా, వి. యన్ . శాస్త్రి :9866 24 2585
(ఈ విధ్యనంలో పర్షశీలించిన గ్రంథాలు: ఆది శంకరాచారుాని “శ్రీ దతాీత్రేయ షటిక్ర స్తీత్రం”;
శ్రీ లలితా సహస్ర నామ స్తీత్రం; శంకరాచారుాని “సందర్ా లహర్ష”; యోగ్వాస్త్రషఠo; శ్రీ
కలాాణానంద నాథ దీక్షా నాములు: శ్రీ రాచకొండ వేంకట కోటేశవర్ రావు గార్ష “శ్రీ లలితా
ర్హసా నామ సహస్ర గూఢార్ధ దీపక”; శ్రీ వివేకానంద్యని “రాజయోగ్” మీద భాషణం;
తైత్మీర్తయ ఉపనిషత్; శ్రీమత్మ కర్రా సూర్ాకాంతం గార్ష “ఆతి దర్షశని”; “పతంజలి యోగ్
సూత్రాలు”; “Journey through Chakras” by Ravi Ratan & Dr. Minoo Ratan ;
“Kundalini Tantra” by Swamy Satyananda Sarswati, Yoga publications Trust,
Ganga Darshan, Munger, Bihar, India; “Inner Tantric Yoga” by David Frawley;
“The Soul and its Mechanism” by Alice A Bailey”; Stellar Effects in Astrology –
Jeevaa and Sareera” by Dr. NVRA Raja; Stellar Effects – Planets Aspects and
Reflection” by Dr. B. Hymavathi)

ఆధ్యాత్మిక జ్యాత్మషాంలో షటిక్ర విధ్యనం గుర్షంచి చాలామేర్క తెలుసకనాిము. మొదటి


భాగ్ం అయిన ఆధ్యాత్మిక జ్యాత్మషాం లో స్థమానా ఇంకా ఉనిత స్థాయి విషయాలను
పర్షశీలిద్ేము. ఆధ్యాత్మికత అంటే శర్తరానికి భినింగా ప్రేరపంచే సూత్రాల జాఞనం. ఇవి
ఇంద్రియాలను జయించడం, మనసను వశంలో నుంచడం, ప్రాపంచిక భోగాల మీద నుంచి
వైరాగ్ాం, అనీి ర్కాల సకరాాలను తాజంచడం, సరావవసాలలోనూ పర్మాతి మీద ఏకాగ్రత
లాంటివి. ఈ విషయాలను జ్యాత్మష పర్ంగా పర్షశీలిద్ేము.

భౌత్మక శర్తర్ం, మనస, ఆతిల సంయోగ్ం ఈ మానవ శర్తర్ం. ఈ ఆతి శర్తర్ంలో భాగ్ం
అయినా, శర్తర్ంతో సంబంధ్ం ఏర్పర్చుకోద్య. గ్తంలో గాని, పూర్వ జనిలలో చేసకని
కర్ి యొకక ఫలితమే, జాతక చక్రం రూపంలో ఈ జని యొకక జీవిత గ్మాం అవుతుంది.
ఇపపటి జీవితంలో జాతక చక్రం ధ్ర్ి, అర్ా, కామ, మోక్షములను సూచిసీంది. ద్వదశ
రాశులలో 1,5,9 రాశులు ధ్ర్ి స్థానాలు. అవి వాటి అధిపతులు ఎలలప్పుడూ శుభులే. ఈ
87

స్థానాలు బలంగా నుంటే జాతకడు ధ్ర్ి బదధ మైన జీవితానిి గ్డుపుతూ ఆనందంగా
యుంటాడు. 4,8, 12 మోక్ష స్థానాలు. మిగిలినవి వరుసగా 2,6,10 అర్ధ, 3,7,11 కామ
స్థానాలవుతాయి. ఇవి ఆధ్యాత్మిక జీవితానికి అవసర్ం కాద్య.

చతుర్ధం (4) సకరాాలక, సద్యపాయాలక నిలయమైనా, చంద్రుడు ఈ స్థానంలో దిగ్బలుడు


కాబటి్ శాశవత మైన మానస్త్రక బలానిి సూచిసీంది. కాబటి్ వాకిీ యొకక నైత్మక విలువలను
చతుర్ధం ద్వరా పర్షశీలించ వచుి. వాకిీలో గుపీంగా యుని శకీల కేంద్రం అష్మం (8). మోక్ష
స్థానాలలో ముఖా మైనది కాబటి్ భౌత్మక శర్తరానికి సంబంధించి నంత వర్కూ మర్ణానిి
సూచిసీంది. ద్వదశం (12) పంచమాని (5) కి అష్మం అవుతుంది కాబటి్ వాకిీ యొకక
పూర్వ పుణాం ఇకకడ అంటే ద్వదశంలో అంతమవుతుంది. ఆతి స్థక్షాతాకరానికి ఇది
తపపనిసర్ష. ఆతి స్థక్షాతాకరానికి మొలక లైన స్థిర్క, అపస్థిర్క, మానస్త్రక, ఆధ్యాత్మిక
వేదిక ఈ ద్వదశం.

నవ గ్రహాలలో ర్వి, చంద్రుడు, గురువు, శని, కేతువులను ఆధ్యాత్మిక గ్రహాలు (Spiritual


Planets) గా భావిస్థీరు. .

ర్వి: సహజ రాశి చక్రములో ఉషణ రాశులు (1,5,9) అయిన మేషము, స్త్రంహము, దనుసా
లలో ర్వికి వరుసగా ఉచిస్త్రాత్మ, సవంత రాశి, మిత్ర రాశులగును. వీటిని ధ్ర్ి
స్థానములంద్యరు. ర్వి సహజ ఆతి కార్కడు. పూర్వ జనిలయంద్య, పునర్జనిలయంద్య
స్త్రాతమైన ఆతి జాఞనమునక ప్రతీక. రాశి చక్రములో ర్వి స్త్రాత్మని బటి్, ఇతర్ గ్రహములతో
సంబంధ్మును బటి్, వాకిీ యొకక ఆధ్యాత్మికత ఇంకా ఆతి జాఞనము యొకక పురోగ్త్మని
తెలుసకోవచుిను.

చంద్రుడు: చంద్రుడు మనః కార్కడు. ఆతి యొకక గొపపతనానిి మనసా గ్రహించకపోతే,


ఆతి జాఞన పురోగ్త్మకి చేసే ప్రయతిం వృధ్య అవుతుంది. ఉనిత మైన జాఞనానిి గ్రహించడానికి
ఇది ఆవశాకం.
88

గురువు: జాఞన కార్కడు, ధ్ర్ి కార్కడు. సహజ రాశి చక్రములో 9,12 స్థానాలక అధిపత్మ.
ధ్ర్ి మారాగన స్థధ్కడను నడిపంచడానికి ఒంటర్షగానే స్థధ్న సపతుీను కలిగిన వాడు. దైవ
జాఞనానికి అవసర్మైన గుణాలను ప్రేరపంచువాడు.
శని: ఆధ్యాత్మిక స్థధ్నలో ఇతర్ గ్రహాలు ఎంతో కొంత సహకర్షంచినా, చీకటి గ్రహము
(Dark Planet) గా పలువబడే ఇంకా అతాంత అశుభ లేక పాప గ్రహమైన శని మాత్రమే జాఞన
సముపార్జనక సహకర్షస్థీడు. జీవితంలో కఠనమైన వాసీవాలను తగిన విధ్ంగా మనస
గ్రహించేలా చేస్త్ర న్మిదిగా ఆతి జాఞనం వైపు అడుగులు వేసేలా చేస్థీడు. శనిని దర్శక లేక
తతవ జాఞన కార్కడు అంటారు. వైరాగ్ా ఇంకా మోక్ష కార్కడు కూడా శని. మోహానిి
వదలేలా, అనిిటినీ తాజంచి వైరాగ్ాం తో ఆతి జాఞనం వైపు నడిపస్థీడు.
కేతు: ఛయా గ్రహాలలో కేతువు ప్రతేాకంగా మోక్ష /వైరాగ్ా కార్కడంటారు. నిజానికి ముకిీ
కార్కడు. మోక్షం పొందినా, సృష్ట్ క్రమంలో త్మర్షగి జనిించవచుి. ముకిీ అంటే ఎపపటికీ
జనిించ నకకర్లేద్య. కేతువు యొకక నక్షత్రం అశివని లోనే చివర్క ర్వి ఉచి బొంద్యతాడు.

సవస్త్రీ ప్రజాభాః పర్షపాలయనాీం - నాాయేాన మారగణ మహీం మహ్యశాః \


గోబ్రాహిణేభాః శుభమసీ నితాం – లోకా సామస్థీ సాఖిన్న భవంతు \\

జనులు సఖాంగా ఉంద్యరు గాక! రాజ్ఞలు భూమిని నాాయమార్గంలో పర్షపాలింతురు గాక!


పశువులకూ, బ్రాహిణులకూ మంగ్ళ్మగును గాక! సమసీలోకాలూ సఖంగా ఉండును గాక!
సరవ భవనుీ సఖినః సరవ సనుీ నిరామయాః \
సరవ భద్రాణి పశానుీ మా కశిి ద్యేఖ భాగ్ివేత్. \\

జనులందరు సఖముగా నుంద్యరు గాక! అందరూ శర్తర్ సఖాము కలిగి యుంద్యరు గాక!
(అనారోగ్ాములు లేకండును గాక!) అందరు శుభములను చూతురు గాక! ఎవవరు ద్యఃఖమును
పొందకంద్యరు గాక!

You might also like