Professional Documents
Culture Documents
05 May 2023 Sree Gayathri
05 May 2023 Sree Gayathri
Sree Gayatri
మే 2023
2022
శ్రీ గాయత్రి
ఆధ్యాత్మిక – జ్యాత్మష మాస పత్రిక
(తెలుగు – ఆంగ్ల మాధ్ామం )
శ్రీ గాయత్రి
ఆధ్యాత్మిక – జ్యాత్మష మాస పత్రిక
(తెలుగు – ఆంగ్ల మాధ్ామం )
శుభాకాంక్షలు
శ్రీ గాయత్రి పాఠక మహశయు లందర్షకీ, శ్రీ గాయత్రి పత్రిక వాాసకర్ీ లందర్షకీ,
ఇతర్ గ్రూప్ లలో పత్రికను చద్యవుతుని సభుాలందర్షకీ, ఆ గ్రూప్ అడిిన్ లందర్షకీ,
జయభార్త్మ, అక్షర్ కోటి గాయత్రి పీఠం
గ్రూప్ ల ద్వరా
నిస్థాార్ధంగా దేశహితం కోర్ష నితాం
శ్రద్ధసకీలతో ధ్యాన-జప, యాగ్-హోమాలు నిర్వహిసీని వార్ందర్షకీ
గురుపూర్షణమ
శుభాకాంక్షలు
శ్రీ గాయత్రి
ఆధ్యాత్మిక-జ్యాత్మష ఆన్వన్
ల ఉచిత
మాస పత్రిక
శ్రీ గాయత్రి
ఆధ్యాత్మిక - జ్యాత్మష మాస పత్రిక
సపందన: మే 2023
03 డాll రాఘవ యస్. బొడుుపలిల: 87928 57659: శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక మర్షయు
జ్యాత్మష మాస పత్రిక సంపాదకలు డా. వి. యన్. శాస్త్రి గారు ఈ మధ్ానే
పర్షచయమయాారు. ఈ పత్రిక ఏప్రిల్ సంచికలో ప్రచుర్షతమైన వాాసములు ఇది
బాగుంది, దీనిలో విషయం తకకవ అని చెపపటానికి వీలులేకండా అనీి చకకగా
ఉనాియి. ప్రత్మ వాాసం చద్యవుతుంటే ఎంతో ఆనంద్నిి కలిగించింది.
ఉద్హర్ణక, శ్రీ గ్ర్షమెళ్ళ వారు వ్రాసీని సందర్ాలహర్ష శ్లలక భాషా వర్ణన
చద్యవుతుంటే, ఉపనాాసం వింట్టనిట్టల ఉంది, బాగుంది. ఏప్రిల్ సంచికలో
ప్రచుర్షతమైన వాాస ర్చయితలు అందర్షకి పేరు పేరున నా అభివందనలు.
ఈ పత్రికలో ప్రచుర్షతమౌతుని తెలుగు అక్షర్ం చదవటానికి కళ్ళక చాలా
ఆనందంగా ఉంది. ఇది చాలా ముఖాం, ఎంద్యవలన అనగా పత్రిక చదివేవాళ్ళకి
కనుి శ్రమపడితే, పత్రికను వంటనే మూసేస్థీరు. ఈ విధ్ముగా ఒక పత్రిక ఆస్త్రీక
6
సంపాదకీయం:
గేయం గీతా నామ సహస్రం - ధ్యాయం శ్రీపత్మ రూపమజస్రం |
నేయం సజజన సంగే చితీం - ధ్యాయం దీనజనాయ చ వితీం ||భజ గోవిందం-27||
భగ్వదీగత, విష్ణణ సహస్రనామాలను గానం చెయాాలి. ఎలలప్పుడూ శ్రీ మహావిష్ణణవు యొకక
రూపానిి ధ్యానించాలి. సజజన స్థంగ్తాంలో మనసని నడపాలి. దీనులైన వార్షకి ధ్నానిి
ద్నం చెయాాలి. శ్రీ ఆది శంకరుల ఈ బోధ్నక కాల దోషం లేదంటారు శ్రీ భార్తీ తీర్ా
స్థవమి. ఎపపటికీ సతాం. స్థర్వభౌముడైనా, శ్రీమంతుడయినా, పండితుడయినా ఎవర్యినా
కూడా వినయంగా వుంటేనే శ్రేయసా. ఇంద్యలో ఎవర్యినా అగిిని ముట్ట్కంటే చేయి
కాలక మానద్య. అలాలగే అహంకార్ంతో అకార్ాములను చేసేీ వార్షకి పతనం తపపద్య. ఈ
బోధ్న వేద విదితతమైనది. ఇది రెండు విధ్యలు. కేవల కర్ిలు కొనిి. విద్ాసహితమైనవి
కొనిి. ఈ రెండవజాత్మ కర్ిలకే ఉపాసనలని పేరు. ఉపాసన అంటే శాసిము చెపపన ఒక
ఆలంబనానిి పట్ట్కొని ద్నిమీద మనసా లగ్ి౦చేస్త్ర మర్ష యొక చింత లేకండా ద్నినే
చింత్మసూీ పోవటం. ఇది కేవల కర్ి కనాి ఎకకవ ఫలితమిసీంది స్థధ్కడికి. ఆధ్యాత్మిక
జీవితంలో ఇది అతుానితమైన ప్రయాణం. మనిష్ట ప్రయాణం బయటక కాద్య. లోపలక
జర్గాలి. యాత్ర అనేది బయట కాద్య. అంతరాాత్రను మనిష్ట చెయాాలి. ప్రపంచమంతా మనిష్ట
8
త్మర్షగినా చివర్క ఆధ్యాత్మికంగా ఏమీ స్థధించలేడు. అదే తనలోనికి తాను (అంతర్ యానం)
ప్రయాణం చేసేీ ఉని గ్దిలో నుంచి కదలకండా జాఞనానిి పొందవచుి. పూర్వ కాలంలో
మహరుిలు దేశాలు పట్ట్కని ఎప్పుడూ త్మర్గ్లేద్య. ఒకచోట స్త్రార్ంగా కూచుని తపసా
చేశారు. తపసా అంటేనే ధ్యానం . ధ్యానం ద్వరానే జాఞనస్త్రదిధని పొంద్రు.
కానీ, ధ్యానానికి నిలకడ అవసర్ం. ఆ పదప ఏకాగ్రత కావాలి. మనసా ఒక విధ్ంగా వినేది
కాద్య. మనసక శర్తరావసరాల మీదే దృష్ట్ ఉంట్టంది. అపపటికి భౌత్మక జీవితానికే
(Material Life) ప్రాధ్యనాత. మనసను వనుకక త్రిపపగ్లిగితే ఆతి దర్శనం. ఆధ్యాత్మిక
జీవితం (Spiritual Life). ద్నికే అభాాసం కావాలంట్టనాిడు శ్రీకృషణ పర్మాతి.
“అభ్యాస యోగ యుక్తేన చేతసా నానాగామినా I
పరమం పురుషం దివ్ాం యాతి పార్థానుచంతయన్ I (అక్షరపర్బ్రహ్మయోగము-8)
అభాాసముగూడ ఒక యోగ్ముగా గుర్షీంచబడింది. అభాాసము వలననే సతాంకలపము, దైవ
విచార్ణ అనునవి కద్యరుకొంటాయి. చితీము అత్మ చంచలమైనది, కనుక ద్నిని నిగ్రహించి
ప్రాపంచిక విషయములనుండి మర్లిి, దైవమునందే కేంద్రీకృతము చేయాలి. ఆతిను
(పర్మాతి) గుర్షంచి గురుీ కొచిినప్పుడు మాత్రమే కాక మర్ల మర్ల చింతన చేయాలని
చెపపబడింది. అలా చింతన చేసేీ సర్వజ్ఞఞడు , దివా పురుష్ణడు అయిన పర్మాతినే చేరును.
“యదేవ విదాయా కరోత్మ శ్రదధయో పనిషద్ తదేవ వీర్ా వతీర్ం భవత్మ” అంట్టనిది,
ఛందోగోాపనిషతుీ. అజాఞనంతో చేస్త్రన ద్నికంటే జాఞనంతో చేస్త్రన ద్ని
కాధికాము౦డకపోద్య. కాబటి్ ఉపాసన మామూలు కర్ికనాి శకిీమంతమైనది. దీనిని
దేవతోపాసన అంటారు. దేవతామూరుీలను మనసాతో ధ్యానిసూీ మంత్రపూర్వకంగా
హోమాది కర్ిలు నిర్వర్షీంచటం దేవతోపాసన.
ఇప్పుడే, ఇకకడే కొంత మారుప అవసర్ం. వాకిీగ్తం కంటే సమాజ శ్రేయసాని కూడా దృష్ట్ లో
పట్ట్కోవాలి. ఎంద్యకంటే తన శ్రేయసా సమాజ శ్రేయసాతో ముడిబడి ఉంది. సమాజం
అంతా సజజనులతో నిండాలి. అలా పాట్టబడడం కూడా మన బాధ్ాతే. ఈ ప్రయతిమే
శంకరుల బోధ్ అనాి దీనికి కాలదోషం లేదని శ్రీ భార్తీతీర్ా స్థవమి అనాి.
డా. వి. యన్. శాస్త్రి, మానేజంగ్ ఎడిటర్.
9
సందర్ా లహర్ష – 17
ప్రథమ భ్యగము
ఆనంద లహ్రి
గ్ర్షమెళ్ళ సతానారాయణ మూర్షీ: 93463 34136
శ్లల : కవీంద్రాణాం చేతః కమలవన-బాలాతప-రుచిం
భజంతే యే సంతః కత్మచిదరుణామేవ భవతీమ్ |
విర్షంచి-ప్రేయస్థా-సీరుణతర్- శ ంగార లహర్త-
గ్భీరాభి-రావగిి ర్షవదధ్త్మ సతాం ర్ంజనమమీ || 16 ||
అ : అమ్మమ జగనామతా ! కవి శ్రేష్ఠులయొకక మనస్సులనే కమల వ్నములలో ఉదయ సూరుాని
కంతి వ్ంటి అరుణవ్రణము గలిగిన నినుు సత్పురుష్ఠలు మ్మత్రమే సేవిస్సేనాురు. అటువ్ంటి
వారు బ్రహ్మ దేవునకు ప్రియుర్థలగు సరసవతీ దేవి యవ్వనము యొకక శ ంగార రస
ప్రభ్యవ్ములచే, అతి గంభీరమైన వాగివలాసములతో సహ్ దయుల మనస్సులను ఆనంద
పరుస్సేనాురు, సభ్య రంజనము చేస్సేనాురు.
వి : ధవ్ళ వ్రణముగల సరసవతి ని వ్రిణంచన
శంకరులు ప్రస్సేత శ్లోకములో ఎర్రని వ్రణముగల
సరసవతిని గూరిి తెలియజేస్సేనాురు. ఆమెయే
అరుణ భగవ్తి. పదాలను ఎకకడ వాడాలో
తెలియజేసూే అరధం కనాు అనుభూతి గొపుది, అను
భ్యవానిు కలుగజేశారు మహానుభ్యవులు. ఎకకడ ఏ
భ్యవ్ముందో దానికి తగగ భ్యష పడాలి, అది
ఆసావదించే బుదిధ అమమ అనుగ్రహంచాలి. అలాంటి మహానుభ్యవులు శంకరులు, కళిదాస్స,
మొదలైనవారు. కవితవం పలకలంటే ఓ తల్లో, అరుణ భగవ్తి వైన నీయొకక అనుగ్రహ్ం
ఉండాలి. ఎంత గొపు మ్మట వినాు, ఎంత గొపు వ్స్సేవును చూచనా అది ఇచినటువ్ంటి
తలిోని చూడాలి అంటునాురు శంకరులు.
10
మహాభార్తం – విశేషాలు
(సేకర్ణ వాాసం)
భార్తీయ సంసృత్మకి, స్థహితాానికీ మూల కందమైనవి మూడే మూడు. అవి
శ్రీమద్రామాయణం, శ్రీమహాభార్తం, శ్రీమద్ిగ్వతం. ఈ మూడింటినీ మనక
అందించినవారు వాల్మికి, వాాస మహరుిలు. వార్ష దృష్ట్ అంతా మానవ సముదధర్ణం మీదనే.
ఈ సముదధర్ణం రెండు విధ్యలు – ఒకటి ఐహికం, రెండు పార్మార్షాకం. రామాయణం
వ్రాస్త్రన వాల్మికి మహర్షి దృష్ట్ తంబది పాళ్ళళ ఐహికం మీద ప్రసర్షంచింది. వాాసమహర్షి
దృష్ట్ ఇహపరాలు రెండింట సమంగా ప్రసర్షంచింది. అదే వాాసలవార్ష దృష్ట్ భాగ్వతంలో
ఎకకవ భాగ్ం పర్ం మీద ప్రసర్షంచింది. మహాభార్తం అలా కాక ఇహపరాలు రెండింటికీ
సమప్రాధ్యనాం ఇచిింది. ఇహం పేరుతో ధ్రోిపాసన, పర్ం పేరుతో బ్రహోిపాసన చేస్త్రంది.
ఆయా ఉపాసనలక చకకని త్రోవలు చూపంది.
మానవుడు ఇకకడ ప్రవర్షీంచే తీరునూ, పరానికై ప్రవర్షీంచవలస్త్రన తీరునూ, రెండింటినీ
ర్ంగ్ర్షంచి అందించారు వాాస మహర్షి. ‘ధ్రి మత్మర్ివతు వః సతతోత్మాతానాం సహ్యాక ఏవ
పర్లోక గ్తసా బంధు’ అని ఎలుగెత్మీ చాటాడు మహర్షి. అలాగే, విద్యర్నీత్మ,
రాజధ్రాినుశాసనం మాత్రమే కాకండా, కథలో ఇమిడిపోయేటట్టల సతాానిి గుర్షంచి
(శకంతలోపాఖ్యానం), అహింసను గుర్షంచి (రురు చర్షత్ర, ధ్ర్ివాాధోపాఖ్యానం), క్షమను
గుర్షంచి, గ్ర్వ రాహితాానిి గుర్షంచి, కలుపుగోరుతనానిి గుర్షంచి ఎన్ని విశేషాలు
చెపుతాడు. అలాగే పరానిి గుర్షంచి మోక్ష ధ్రాిలు, సనతుాజాతీయం , భగ్వదీగత, అనుగీత,
విష్ణణ సహస్రనామ స్తీత్రం, శివ సహస్ర నామ స్తీత్రం, యక్ష ప్రశిలు మొదలైనవి చెపాపడు.
అజాఞనంతో కళ్ళళ మూసకపోయిన లోకలక జాఞననేత్రాలు తెర్షపంచాడు. ధ్రాిర్ా కామ
మోక్షాలు తెలియక చీకట్లల తడుముకంటూ కొట్ట్మిటా్డే దీనులక శ్రీమహాభార్తం అనే
సూరోాదయం కలిగించి చీకటలను తర్షమేశాడు. ప్రపంచం అనే గ్రాిలయం నిండా
పుషకలమైన వలుగులు నింపాడు. అంద్యకే భార్తం మహతాీానిి, భార్వతాీానిి కలిగి
మహాభార్తం అయింది. విలువయిన, బరువైన భావాలక నిలయమయింది. ధీమానుాలకే
అందే వేద్లలో ఉని విజాఞనమంతటినీ స్థమానుాలక కూడా అందించాలనీ, శాసి విజాఞనం
14
పూర్వం దేవతలు నాలుగ వేద్లను ఒక వైపున, భార్తం ఒక వైపున త్రాసలో వేస్త్ర తూసేీ,
మహతీతీాము, భార్వతీామూ కలిగిన భార్తం వైపు మొగుగ చూపందనీ, అంద్యకే
మహాభార్తం అని పేరు వచిిందనీ మహాభార్తం యొకక నిరుకిీ చెపాపడు. వేద్లనీి
15
భార్ాను ‘నాతో తపోవనానికి వస్థీవా? లేద్ కొడుకల దగ్గర్ ఉంటావా?’ అని అడిగాడు.
‘గ్ృహ స్థాశ్రమంలో ఉని యజమాని కట్టంబ భారానిి మోయటానికి తగిన వసతులను
పుత్రులక కలిపంచి వానప్రస్థాశ్రమానిి తీస్త్రకొనటం ధ్ర్ిం’ అని చెపప, ‘వైనా భూపత్మ అరుాలక
విర్షవిగా ద్నం చేసీనాిడు. ఆయనను అడిగి ద్రవాానిి సంపాదించి కొడుకలక ఇచిి
తపోవనానికి వళ్ళళ’ మని అత్రి భార్ా తన భర్ీక హితవు చెపపంది. భార్ా హితవు అత్రికి
ధ్ర్ియుకీంగా తోచింది. అతడు వైనుాడి వదేక వళ్వళడు. ఆ రాజ్ఞ అశవమేధ్యాగ్ం చేసూీ
విప్రులక అపార్ ధ్నరాశులను ద్నం చేసీనాిడు. అత్రి అతడిని దర్షశంచి ఆశీర్వదించి ఇట్టల
ప్రశంస్త్రంచాడు. “ఓ రాజా! నీవే బ్రహివు. నీవే సమసీ జనస్థర్వభౌముడవు. నీవే సమసీ ధ్ర్ి
విశార్ద్యడవు. నినుి పోలిన రాజ్ఞ ఈ భూమండలములో మరెవవరూ లేరు. ఋష్ణలందరూ
నినేి ప్రశంస్థ వాకాాలతో కీర్షీసూీ ఉంటారు.”
ఈ మాటలు విని సభలో ఉని గౌతమ మహాముని మండిపడాుడు. “అత్రీ! ఈ రాజ్య బ్రహి అని,
ఇంద్రుడనీ, ఈశవరుడనీ, న్నర్ర్షగేటట్టల ఎంద్యక అటాల కీర్షీస్థీవు? డబుబ కాశపడి ఒక స్థమానా
మానవుడిని అస్థమానుాడిగా కీర్షీంచడం దేనికి?” అని అధిక్షేపంచాడు. అతడికి అత్రి ఇటాల
బద్యలు చెపాపడు. “గౌతమా! నీక ఉచితానుచితాలు తెలిస్త్రనట్టల లేద్య. లోకాలను నిర్ిలమైన
నీత్మతో, పరాక్రమముతో పర్షపాలించే ప్రభువు ధ్రాిలకనిింటికి కద్యరు. అట్టవంటి రాజ్ఞను
కీర్షీంచడములో తపేపమునిది?” అని ప్రశిించాడు. ద్నికి, గౌతముడు వటకార్ంగా ‘తల
నర్షస్త్రనంత మాత్రాన జాఞనివి కావు. జాఞన వృద్యధల మాటలే ప్రమాణాలు’ అని అనాిడు.
క్రమంగా వార్షదేర్ష మధ్యా మాటా మాటా పర్షగి వాదం తీవ్రరూపం ద్లిింది. ఆ సభలో నుని
కాశాపుడనే ముని సనతుకమారుడిని మధ్ావర్షీగా ఉంచితే బాగుంట్టందని సూచించాడు.
సదసాలందరూ ద్నికంగీకర్షంచి సనతుకమారుడి దగ్గర్క వళ్ళల వాద స్థరాంశానిి చెపాపరు.
అంతా విని సనతుకమారుడు అత్రి వాద్నిి సమర్షధంచాడు. “అత్రి మాట నిజం. అతని వాదం
ధ్ర్ియుకీం. రాజాానిి తన భుజబలంతో వహించి, ప్రజలను ర్క్షిస్థీడు కాబటి్ అతడు ప్రభువు.
శత్రువులను సంహర్షంచి అతడే ఇంద్రుడు, ఈశవరుడు, బ్రహి అనబడతాడు. రాజ్ఞ ప్రజలందర్షకీ
పూజంచదగినవాడు. అతడి శాసనం వలన మంచివారు, మునులు మంచిమార్గంలో
నడుసీంటారు. కాబటి్ అతడి ఆజఞను ఎవవరూ జవద్టరాద్య. క్షత్రియ మాహాతియం
ప్రశంసనీయము. వేద్లు రాజ్ఞను-విరాట్ట్, సమ్రాట్ట్, విధిజతుడు, సతామనుాడు,
22
హనుమజజయంత్మ నిర్ణయం
పరాశర్ సిృత్మలో ఇలా ఉనిది శ్లల|| వైశాఖే మాస్త్ర కృషాణయాం దశమాాం మందవాసర|
పూరావభాద్ర ప్రభూతాయ మంగ్ళ్ం శ్రీ హనుమతే||
అంటే వైశాఖ బహుళ్ దశమీ, శనివార్ం, పూరావభాద్ర నక్షత్రం లో స్థవమి జనిించారు.
హనుమజజయంత్మ చైత్రంలోనా, వైశాఖంలోనా.. ఎప్పుడు చేసకోవాలనే అనుమానం
చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహానిి నివృత్మీ
చేసకోవచుి. పరాశర్ సంహిత అనే గ్రంథం ప్రకార్ం ఆంజనేయుడు వైశాఖ బహుళ్
దశమి, శనివార్ం జనిించార్ని తెలిపారు. అదే రోజ్ఞన హనుమజజయంత్మ చేసకోవాలి.
అయితే కొనిి ఐత్మహాాల ప్రకార్ం చైత్ర పౌర్ణమి నాడు నికంభుడు తదిర్త రాక్షసలను
సంహర్షంచి హనుమంతుడు విజయం స్థధించినట్టల కనిపసీంది. ఈ కార్ణంగా ఆ రోజ్ఞ
హనుమద్ విజయోతావం చేసకనే సంప్రద్యం కొనిి చోటల ఉంది. దీనిి ఉతీరాదిలో
హనుమజజయంత్మగా చేసకంటార్ని పండితులు సూచిసీనాిరు.
అలాగే చైత్ర పూర్షణమ నాడు హనుమంతుని జయంత్మ జరుపుకంటారు. చైత్ర పూర్షణమ నుంచి
41 రోజ్ఞల పాట్ట ఆంజనేయునికి దీక్ష చేస్థీరు. ఈ దీక్ష చివర్ష రోజ్ఞన మళ్లల
హనుమజజయంత్మ చేసకంటారు. ఈ 41 రోజ్ఞలు తెలుగు ప్రజలు ఆంజనేయునికి
ఉతావాలను జరుపుతారు. వైశాఖ బహుళ్ దశమి నాడు దీక్షా విర్మణ చేస్త్ర.. వైభవంగా
పూజలు నిర్వహిస్థీరు
23
ॐ卐 సభాష్టతమ్ ॐ卐
శ్లల𝕝𝕝 ధ్ర్ిసా ద్యర్లభో జాఞతా - సమాక్ వకాీ తతోఽప చ।
శ్రోతా తతోఽప శ్రద్ధవాన్ - కరాీ కోఽప తతః సధీః॥
తా𝕝𝕝 ధ్ర్ిం తెలిస్త్రనవారు చాలా అరుద్య. ధ్రాినిి చకకగా వివర్షంచేవారు ఇంకా అరుద్య.
వివర్షంచేవారు లభించినా ద్నిని భకిీ శ్రదధలతో వినేవారు చాలా అరుద్య. విని ఆ ధ్రాినిి
ఆచర్షంచే బుదిధమంతులు అందర్షకంటే అరుద్య.
సందర్కాండ -2
సేకర్ణ:సనిిధి ర్ంగ్నాయకలు: 98494 05140
ఆ లంబగిర్ష పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూస్త్ర " రాముడి అనుగ్రహం
ఉండాలి కాని ఇలాంటి యోజనములు ఎనిి అయినా ద్టి వస్థీను " అనాిడు.
ధ్ృత్మ-దృష్ట్-మత్మ-ద్క్షయం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకంట్టనాిరో
వార్షకి జీవితంలో ఓటమి అనిది లేద్య అని వాల్మికి మహర్షి చెపాపరు.
ధ్ృత్మ అంటె పట్ట్దల, దృష్ట్ అంటె మంచి బుదిధతో ఆలోచించగ్ల సమర్ధత, మత్మ అంటె బుదిధతో
నిర్ణయించవలస్త్రనది, ద్క్షయం అంటె శకిీ స్థమరాధయలు.
ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశవకర్ి నిర్షితమైన లంకా పట్ణం యొకక
సందరాానిి చూస్త్ర ఆశిర్ాపోయాడు. ఈ లంకా పట్ణానిి సంతం చేసకోవడం ఆ దేవతల
వలల కూడా కాద్య అని అనుకొని, ఈ రూపంతో సీతమిని వతకడం కష్ం కనుక పలలంత
రూపంలో సీతమిని వతుకతాను అనుకనాిడు. చీకటి పడాుక ఆయన పలలంత సవరూపానిి
పొంది లంక యొకక రాజద్వర్ము దగ్గర్షకి వళ్వళడు.
అకకడికి వళేళసర్షకి వికటాట్హాసం చేసూీ పర్వతం అంత ఆకార్ంతో ఒక రాక్షస సీి కనపడింది.
ఆమె హనుమంతుడిని చూడగానే " నువువ ఎవరు?. అర్ణాములలో త్మర్షగే కోత్మవి, నీక ఇకకడ
పనేంటి? ఇకకడికి ఎంద్యకొచాివు? " అని అడిగింది.
హనుమంతుడు అనాిడు " ఓ వికృతమైన కనుిలునిద్న! నేను ఎంద్యక వళ్ళతునాిన్న
తెలుస్థ? ఒకస్థర్ష ఆ వనాలని, ఉపవనాలని, చెటలని, భవనాలని, సర్సాలని చూస్త్ర
వచేిస్థీను. నాక అనుమత్మ ఇవువ " అనాిడు.అప్పుడు ఆవిడ అనింది " నేను అనుమత్మ ఇవవడం
కాద్య, ననుి గెలిచినవాడు మాత్రమే లోపలికి వళ్ళగ్లడు. నువు లోపలికి వళ్ళడానికి వీలులేద్య
" అనింది.
"సర ఇంతకీ నువువ ఎవరు? " అని హనుమంతుడు ఆ సీిని ప్రశిించాడు.
అప్పుడామె " నేను లోపలుని మహాతుిడైన రావణుడి పనుపున ఈ లంకా పట్ణానికి కాపలా
కాసీంటాను " అని చెపప చట్టకకన హనుమంతుడిని తన చేత్మతో ఒక ద్బబ కొటి్ంది.
29
విద్ అనగా ‘జాఞనముగ్ల’ లేక ‘తెలిస్త్రకొనుట’. || ‘వేదయ తీతి వేదః’ || అనగా ‘తెలియజ్యసేది
గ్నుక వేదం’. || ‘స్వయం స్ర్వం వేతీీతి వేదః’ || అనగా ‘సర్వజఞతవం’ కలదని భావము అని
మరొక నిర్వచనము. వేదం అపౌరుషేయ శాసి జాఞనం. వేదములు శబేతర్ంగ్ రూపాలు.
పర్మేశవరుని ఉచావాస నిశావస రూపాలు. ధ్వని ఎంత ప్రాచీనమో శబే తర్ంగ్ రూపమైన
వేదరాశి అంత ప్రాచీనం. వేదములు నితాములు. సృష్ట్ ఎంత ప్రాచీనమో వేదములు అంత
ప్రాచీనములు. వేద్లు ఒక తర్ం నుండి మరొక తరానికి మౌఖికంగా అందించబడాుయి. ఏ
వ్రాతపూర్వక వచనం నుండి బోధించబడలేద్య లేద్ నేరుికోబడలేద్య. అంద్యవలన
వేదములక ‘శృత్మ’ అనే పేరు వచిింది.
యజఞ సూత్రం: యజఞ సూత్రం అంటే ‘యజ్యఞపవీతం’ లేక ‘జంద్ం’. ఇది వైదిక కరాిచర్ణక
అర్హత కలిగిసీంది కనుక యజఞ సూత్రం. వేద్ధ్ాయన యోగ్ాత కలిగిసీంది గ్నుక
బ్రహిసూత్రం. ఉపనయన సమయంలో అది బ్రహిసూత్రం. ఎడమ భుజము విిూది నుంచి ఒక
వైపు ఉదర్ భాగానిి, మరొక వైపు వీపును తగులుతూ కడిచేత్మ క్రంద వ్రేలాడుతునిప్పుడు అది
ఉపవీతం. యజఞసూత్రం ఇలా ఉనిప్పుడు దేవతా కారాాలనీి చేయవచుి. యజఞ సూత్రం మెడలో
హార్ంవలె వ్రేలాడు తునిప్పుడు అది నివీతం. పతృ, ఋష్ట తదితర్ తర్పణములంద్య మర్షయు
మలమూత్ర విసర్జనాద్యలలో యజ్యఞపవీతం నివీతంగా ఉండాలని శాసిం.
యజమానుడు లేక యజఞకర్ీ: యజఞ-యాగాద్యలక ప్రధ్యన వాకిీని ‘యజమానుడు’ అని
పలిచెదరు. యజమాన అను పదమునక వుాతపత్మీ అర్ాము యజఞము లేక యాగ్ము
చేయువాడు - యజఞకర్ీ. యజఞము యొకక ఖరుిలనిిటిని, ఈ యజమానే భర్షంచును మర్షయు
యజఞ ఫలములను పొంద్యవాడు అతడే. యజమానుని ధ్ర్ిపత్మి కూడా ఈ యజఞ-
యాగాద్యలంద్య ముఖాపాత్ర వహించును. వార్షరువురు యజఞము కొర్క దీక్ష
తీసకోబడుద్యరు. దీక్ష అనగా యజాఞదిక్రయార్ంభమునంద్య అనుష్టఠంప పూనుకొన్డు
ఆచార్నియమము.
శ్రీరుద్రంలో యజఞ వివరాలు: శ్రీరుద్ర చమకములోని ఎనిదవ అనువాకము నంద్య, యజఞం
నిర్వహించటానికి కావలస్త్రన వసీవులు మర్షయు పద్ర్ాములను కలపీంగా కోరుతూ ఆ
రుద్రభగ్వానుని ప్రార్షాంచెదము - పవిత్రమైన సమిధ్లు (ఇధ్ిం), దర్ిలు (బర్షహ), యజఞవేది,
హోమకండము, స్రుక్, స్రువములు, యజఞమును నిర్వహించే ఋత్మవకలు (ధిష్టణ), వార్షకి
34
ఉండాలి, తద్వరా నీరు ‘కాటావలా’ వైపు ప్రవహిసీంది. ఇది మహావేది యొకక ఈశానా
మూలక సమీపంలో ఉంట్టంది. ఇచట ఉదహర్షంచబడిన యజఞవేది నమూనా (పైన చిత్రం),
ఒకక అగిిహోత్ర, దర్శ-పూర్ణమాస మర్షయు ఇష్ట్లక ఉపయోగ్పడు యజఞవేది (స్థవమి
హరాినంద, 2008).
యజఞవేది నిరాిణములు, రఖ్యగ్ణిత కొలతలు మర్షయు నిరాిణ నమూనాలను కలిగి ఉంటాయి.
బౌధ్యయన, ఆపసీంబ, కాతాాయన శ్రౌతసూత్రముల యంద్య వివిధ్ యజఞవేద్యలను సవివర్ంగా తెలిపారు.
(కాష్టకర్ మర్షయు దండేకర్ 1958; కాష్టకర్ 1966).
వామాంక స్త్రాత జానకీ - పర్షలసత్ కోదండ దండం కర - చక్రం చోర్ధ కరన బాహుయుగ్ళే
శంఖం శర్ం దక్షిణే - విభ్రాణం జల జాత పత్ర నయనం - భద్రాద్రి మూర్షీ స్త్రాతమ్
కేయూరాది విభూష్టతం ర్ఘుపత్మం -సమిత్రి యుకీం భజ్య || రామాయణ సందేశం
కర్ీవామేవ కర్ీవాం ప్రాణః కంఠ గ్తైర్ప - అకర్ీవాం నకర్ీవాం ప్రాణః కంఠ గ్తైర్ప.
తా:--కంఠములో ప్రాణ మునింత వర్క కర్ీవాానిి పాలించాలి, కర్ీవాము కానిద్నిని
చేయరాద్య. అందర్షకీ ఆదర్శం..సీతారాముల జీవితం.. నితాం వార్ష సిర్ణం.. వార్ష
ద్ర్షలో నడిచేంద్యక కావాలందరూ స్త్రదధం..
నేలబటల మణికంఠ శర్ి
41
మధుర్కవులనేవారు వార్ష గురువు గార్ష గుర్షంచి వ్రాస్త్రన మరో పది పద్ాలు మాత్రం
దొర్షకినాయి. ఇక తన యోగ్ శకిీని నముికనాిరు అయన. భగ్వంతుని మీద భార్ం వేస్త్ర,
ఇంద్రియాలనిింటినీ ఏకోనుిఖం చేస్త్ర మధుర్కవుల వారు వ్రాస్త్రన పది పద్ాలని ఒక
మంత్రంలా జపం చేయడం ప్రార్ంభించారు. అయన మనసాలో ఇంకో భావమే లేద్య. ఆ
మంత్రమే త్మరుగుతోంది. అట్టవంటి దీక్షతో అయన శర్తర్మే మంత్రపూతం అయిపొయింది.
బాహాసిృత్మ పూర్షీగా నశించి పోయింది. అదే యోగ్ మహిమ అంటే మర్ష. చాలా కాలం ఇలా
గ్డిచింది. నాథమునుల పట్ట్ సడల లేద్య. అయన మీద భగ్వదనుగ్రహం కలిగింది. ఆయనక
ధ్యానంలో ఆ పద్ాలను వ్రాస్త్రన " పరాంకశులను" స్థక్షాతకర్షంప చేసేరు పర్మాతి.
వీనులక చలలని ఆపాాయకర్మైన శబాేలు స్తకడంతో పులకించి పోయారు అయన.
అసలెవర్త పరాంకశులు అని వినయంగా ప్రార్షధంచి తెలుసకోస్థగారు. పరాంకశులు ఈ
విధ్ంగా తెలియచేయడం మొదలుపటా్రు.
"నాయనా ఇపపటికి 700 సంవతారాల క్రతం వాడిని నేను. నాలాంటి వాళ్ళం మొతీం 12
మందిమి. కొంత మంది నా ముందర్ష వాళ్ళళ మర్ష కొందరు నా కనాి వనుక జనిించిన వాళ్ళళ.
మేమందర్ం భగ్వదనుజఞతో వేదస్థరానిి స్థానిక భాషలో "ఎవరైనా, ఎప్పుడైనా, ఏ
నిబంధ్నలు నియమాలు లేకండా హాయిగా చద్యవుకొని ఉజీజవించడానికి వీలుగా నాలుగు
వేల పద్ాలు వ్రాశాము. ద్నిని "నాలాయన దివా ప్రబంధ్ం" అని అంటారు. అంద్యలో నేను
(పరాంకశులు) వ్రాస్త్రన 1000 పద్ాలు స్థమవేద స్థర్ం. మిగిలిన మూడు వేలు ఋగేవదం,
యజ్ఞరవదం, అథర్వణ వేద్ల స్థరాలు. "ఈ పద్ాలోల ఇంకేమీ ఉండద్య. పర్మాతి గుర్షంచి,
ఆయనను ఎలా ఆశ్రయించి శుభాలను పొంద్లి అనే విధ్యనం గుర్షంచి ఉంట్టంది అంతే.
ఇంద్యలో మేము ఏమీ పొర్పాట్టల చెయాకండా ఉండడానికి భగ్వంతుడు మా అందర్షలో
అతాద్యితమైన భకిీని ర్గిలిి, ద్నిని పరాకాష్క తీసకని పోయి, మాలో అజాఞనపు వాసన
మచుిక కూడా లేకండా తలగించి, తాను మాక స్థక్షాతకర్షంచి, మాతో సంశేలష్టంచి,
మేము ఆనందంలో మునిగి ఉండగా మా చేత ఈ పద్ాలను వ్రాయించేడు." అనాిరు వారు.
ఆశిర్ా పోయారు నాథమునులు.
అయితే "ఆళ్వవరులా" మీరు అని అప్రయతింగానే అడిగారు. ఆళ్వవర్ అంటే “భకిీలో మునిగి
తేలేవారు” అని అర్ాం. ఆ ప్రశిక నవేవరు పరాంకశులు. అయన తమ అనుగ్రహ భాషణానిి
43
ఎకకడా లేదు. అందుచేత ఇది నిరీశవర దరశనం. ‘వైశ్చష్టక దరశనం’ ఈశవరుడని అంగీకరించక
పోయనా వేద ప్రామ్మణానిు, ఆతమను, పునరజనమను, కరమ సిదాధంతానిు, మోక్ష సిదిధని
అంగీకరిస్సేంది. ఈ శాసరమునకు తరకశాసరము అని కూడా పేరు.
“పదార్థానిు విడగొడతే అణువులు, అణువులను విడగొడతే పరమ్మణువులు ఏరుడతాయ”.
అని కణదుడు సుషటంగా చెపాుడు. విభినుమైన పరమ్మణువులు ఎనోు ఉనాుయని, వాటి
విలక్షణమైన కలయక వ్లోనే భూమ్మాకశాలు, అగిు, గాలి, నీరు మొదలైనవ్నీు
రూప్ందాయని వివ్రించాడు. పదార్థాలు పరమ్మణువుల సాాయకి వ్చినప్పుడు, ఆ
పరమ్మణువులు తమ విశిషట లక్షణలతో అలర్థరుతాయని చెపాుడు.
గ్రీకు భ్యషలో “అ” అనే పూరవప్రతాయం ‘కనిది’ అనే అర్థానిు ఇస్సేంది; సంసృతంలో అశుభ్రం
అంటే ‘శుభ్రం కనిది’ అయనటుో. గ్రీకు భ్యషలో “టమోస్” అంటే ‘కతిేరించ్చ’ అనే అరాం
వ్స్సేంది. ఈ రండంటిని సంధంచగా వ్చిన మ్మట “అటమోస్” అంటే కతిేరించడానికి వలు
కనిది లేదా అవిభ్యజాం. ఇందులోంచ వ్చిన “ఏటం” (atom) అంటే విభజించడానికి వలు
పడనంత చను పదారాం.
ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వసీవు ఉతపత్మీకి కార్ణం అవుతుంది ఈ కలయిక రెండు
ర్కాలుగా జరుగుతుంది. అణువులోల అంతరాిగ్ంగా ఉని సహజ భౌత్మక శకిీ, బహిర్గతమైన
మానవాతీత శకిీ అనాిడు కణాద్యడు. ప్రపంచ సృష్ట్కి అణువులే కార్ణం. అణువులు గుండ్రగా
ఉంటాయి. అణువులు ఒకద్ని నుంచి ఒకటి వేరైనప్పుడు కాని, కదలిక లేనప్పుడు కాని ఏ పనీ
జరుగ్ద్య అనాిడు. అగోచర్ శకిీ వలల అణువులు కలిస్త్ర కణాలుగా మార్ష ప్రపంచ సృష్ట్కి
కార్ణమౌతాయి. కణాలు ఏర్పడటానికి అంద్యలోని అణువులే కార్ణం. అణువులు ఎప్పుడూ
చేతనా సిాతిలో ఉంటాయని కణాద్యడు ఊహించలేకపోయాడు. డిమొక్రటిస్ స్త్రద్ధంతాల కంటే
కణాద స్త్రద్ధంతాలు భౌత్మక వాద్నిి బాగా బల పరుస్థీయి.
చాలా చనుచను విషయాలు కూడా అతడ ద ష్టటని అపరిమితంగా ఆకరిుంచేవి. కణదునికి ఆ
పేరు ర్థవ్డం వెనుక ఒక విచత్రమైన ఉదంతం ఉంది. ఒకసారి అతడు తీరాయాత్రలకు
వెళ్లేనాుడు. గంగానద్ద తీర్థనగల ఆలయాలను ద్దపాలతో చకకగా అలంకరించారు. దారులనీు
పూలతో, బియాపు గింజలతో అలంకరంగా నింపేశారు యాత్రికులు. తీరాయాత్రకు వ్చిన
యువ్కుడైన కణదుడు కిందన ఉను బియాపు గింజలను ఒకొకకకటిగా ఏరుత్పనాుడు. అది
చూసిన వారంతా అతడకి ప్పచి పటిటందేమోననుకునాురు. కనీ అతడు గొపు పండత్పల
కుటుంబానికి చెందినవాడు. వారు అతడని ‘బియాపు గింజలు ఎందుకు ఏరుత్పనాువ్’ని
అడగారు. అందుకు ఆయన బదులిసూే “నేను ఏరుత్పనుది బియాపు గింజలుగానే మీకు
46
తోచవ్చ్చి. కనీ ఇవ్నీు కలిప్పతే కొందరి ఆకలి తీరేి అనుంగా వ్ండవ్చ్చి. నా ద ష్టటలో గొపు
ధనవ్ంత్పని సంపదలకు ఎంత విలువ్ ఉందో, ఈ బియాపు గింజలకు కూడా అంతే విలువ్
ఉంది” అని అనాుడు. చాలా చనుచను విషయాల పటో కూడా అతడకి గల స్సనిశిత ద ష్టటని,
ఆసకిేని తెలుస్సకుని అకకడ ఉనువారంతా ఆశిరాపోయారు. నాటి నుంచ అతడని అందరూ
‘కణదుడు’ అని ప్పలవ్సాగారు. ‘కణము’ అంటే అతాంత సూక్ష్మ్ పదారాము అని అరాం.
తీరాయాత్రలో రహ్దారిపై తాను ఏరిన బియాపు గింజలను ఇంటికి తీస్సకువ్చాిడు కణదుడు.
వాటిని తిరిగి చనుచను భ్యగాలుగా విడగొడుత్పండగా చవ్రికి ఇక విభజించడానికి వలేోని
బియాపు గింజ సిాతి వ్చింది. అప్పుడే అతడ మెదడులో ‘అణువు-పరమ్మణువు’ సిదాధంతం
మెదిలింది.
పదార్థాలుగా రూప్ందేటప్పుడు రకరకల పరమ్మణువులు కలియడం వ్లో వాటికి ప్రతేాకమైన
ధర్థమలు ప్రాప్పేసాేయనే సతాానిు ఈ శాసరవేతే ఆనాడే ప్రకటించడం మనకు ఆశిర్థానిు
కలిగిస్సేంది. రండు(2) పరమ్మణువులు కలిసేే ‘దవణుకం’ అవుత్పందనీ, మూడు(3)
పరమ్మణువులు కలిసేే ‘త్రణుకం’ అవుత్పందనీ ఈయన వివ్రించాడు. ఈ సిదాధంతం ప్రకరమే
వైశ్చష్టక దరశన అనుయాయులైన శాసరవేతేలు లోహ్విజ్ఞానానిు పరిపుషుం చేశారు. స ష్టటలో
పదార్థాలనీు భూమి, నీరు, అగిు, వాయువు, ఆకశం, కలము, దికుక, ఆతమ, మనస్సుల
కలయకతో ఏరుడుత్పనాుయని వివ్రించ చెపాుడు.
‘పదారాం’ లేక ‘ద్రవ్ాం’ అనేది తొమిమది రకల అసిేతావలను కలిగి ఉంటుందని కణదుడు
చెపాుడు.
అవి: ప థ్వవ (ద్రవ్ాం యొకక ఘన రూపం), జలము (ద్రవ్ రూపం), వాయు (వాయు రూపం),
తేజస్సు (శకిే రూపం), ఆకశము (ఈథర్), కలము, దికుకలు, ఆతమ మరియు మనస్సు.
నేడు పరమ్మణు విజ్ఞానం అనేక విధ్యల వికసించ మ్మనవాళికి సేవ్ చేస్సేనుది.
శాసరప్రయోజనం సమ్మజశ్రేయసేు కవాలని నిరేీశించన ఎంతోమంది భ్యరతీయ శాసరవేతేలోో
కణదమహ్రిు ఒకరు.
ప్రపంచ భౌతిక శాసర ద కుథానిు సమూలంగా మ్మరిివేయగలిగిన ప్రభ్యవ్వ్ంతమైన అణు
సిదాధంతానిు క్రీస్సే శతాబాీలకు పూరవమే ప్రతిపాదించ అందరినీ ఆశిరాచకిత్పలను చేసిన
కణదుడు నిరీశవరవాది. ఈయన సిదాధంతం ప్రకరం మనస్సు, ఆతమ రండు ద్రవాాలే.
భగవ్ంత్పని ఉనికిని ఏ మ్మత్రం అంగీకరించని నాసిేక వాదిగా జీవిత చరమ్మంకం వ్రకూ
భౌతిక అణు పదార్థాల శైల్ల వినాాసాల మీద అనేక పరిశ్లధనలు చేసిన కణదుడు ఆసిేకులకూ
నాసిేకులకూ కూడా అర్థధానీయుడు.
“భౌతిక, విజ్ఞాన తతావలను సమనవయపరచ, జిజ్ఞాస్సవు లందరికీ అతి సూక్ష్మ్౦గా పరిశ్లధనా
విధ్యనానిు ప్రసాదించ, ముముక్షువులకు తరుణోపాయానిు కటాక్షించన కణద మహ్రిు
మికికలి సేవ్నీయుడు, చరసమరణీయుడు, ఆమహామహుడకి సరవ విజ్ఞానలోకం సదా క తజుాలై
ఉండాలి అనాురు సావమి అనుభవానంద సావమీజీ”.
కాలభైర్వ వృతాీంతం
వార్ణాస్త్ర మధు శర్ి: 90309 36675
ప్రాచీనకాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపంచే విగ్రహం కాలభైర్వ విగ్రహం. ముఖాంగా
కాశీ నగ్ర్ంలోనే కాకండా చాలా దేవాలయములలో ఈయన క్షేత్ర పాలకనిగా ఉంటాడు.
స్థధ్యర్ణంగా కాలభైర్వ సవరూపం భయానిి కలిగించేదిగా ఉంట్టంది. కాలభైర్వుని విశిష్త
అనేది ప్రసీత రోజ్ఞలోల తెలియద్య. కానీ స్థక్షాతుీ శివుడే కాల భైర్వుడై సంచార్షంచాడని
శాస్థిలు చెబుతునాియి. ఆయనను పూజంచినచో కాలమును మార్ి లేకపోయినా మనక
అనుకూలంగా మలచుకోవచుి. ముఖాంగా:
అస్త్రతాంగ్ భైర్వుడు, రురు భైర్వుడు, చండ భైర్వుడు, క్రోధ్ భైర్వుడు, ఉనితీ భైర్వుడు.
కపాల భైర్వుడు, భీషణ భైర్వుడు, సంహార్ భైర్వుడు.
అనే ఎనిమిది నామాలతో వివిధ్ ముద్రలతో భైర్వుడు దర్శనమిసూీ ఉంటాడు.
కాలభైర్వ వృతాీంతం:పర్మశివుడిని అవమాన పర్చిన బ్రహిదేవుడిపై శివుడు ఆగ్రహానికి
గుర్షయై భైర్వుడిని సృష్ట్ంచి బ్రహిదేవుడి తలను ఖండించమని ఆదేశిస్థీడు. క్షణమైనా ఆలసాం
చేయకండా బ్రహిదేవుడి యొకక ఐద్య శిర్సాలలో అవమానించిన శిర్సాను ఖండించాడు.
అనంతర్ం బ్రహిహతాా పాతకం నుంచి బయటపడటానికై పర్మశివుని అనుగ్రహం మేర్క
బ్రహిదేవుడి యొకక కపాలంను చేత్మతో పట్ట్కని అనేక ప్రాంతాలను దర్షశసూీ ఎకకడైతే ఆ
కపాలం పడుతుందో అకకడితో పాపప్రక్షాళ్న అవుతుందని చెపాపడు. తుదక భైర్వుని చేత్మలో
కపాలం కాశీ నగ్ర్ంలో పడటం వలన ఆ నగ్ర్మును బ్రహికపాలంగా పలుస్థీరు. శ్రీ
కాలభైర్వ జయంత్మనాడు భైర్వుడిని పూజసేీ సకల గ్రహదోషాలు, అపమృతుా దోషాలు,
తలగిపోతాయని, ఆయురారోగాాలు పంపొంద్యతాయని మంత్రశాసి గ్రంథాలు చెబుతాయి.
దేవాలయములలో క్షేత్రపాలకనిగా కాలభైర్వుడు ఉంటే క్రంది శ్లలకమును చెపప ముంద్యగా
అయన దర్శనం చేయవలెను.
పూజా విధ్యనం: శ్రీ కాలభైర్వ పూజని అనిి వరాగలవారు చేయవచుి. కాలభైర్వ పూజను
చేసేవారు నలలని వస్థిలు ధ్ర్షంచడం మంచిది. శ్రీ కాలభైర్వుడి విగ్రహానికిగాని,
చిత్రపటానికిగాని పూజ చేయవచుి. శనివార్ం, మంగ్ళ్వారాలు కాలభైర్వుడికి అతాంత
ప్రీత్మకర్మైన రోజ్ఞలు. పూజలో భాగ్ంగా కాలభైర్వుడికి మినపగారెలు నివేదించాలి.
కాలభైర్వ పూజని స్థయంత్రం 5 – 7 గ్ం.ల మధ్ా చేసేీ మంచిది. శ్రీ కాలభైర్వ హోమం
చేయించుకంటే సకల గ్రహబాధ్లు అనారోగ్ా బాధ్లు తలిగిపోతాయి. పూజను
చేయలేనివారు శ్రీ కాలభైర్వాష్కం, భైర్వ కవచం, స్తీత్రాలు పఠంచడం వలల భైర్వానుగ్రహానిి
పొందవచుి.
కాలభైర్వాష్కం:
దేవరాజసేవామానపావనాంఘ్రిపంకజం వాాళ్యజఞసూత్రమింద్యశేఖర్ం కృపాకర్మ్ |
నార్ద్దియోగిబృందవందితం దిగ్ంబర్ం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౧ ||
భానుకోటిభాసవర్ం భవాబిధతార్కం పర్ం నీలకంఠమీపాతార్ాద్యకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షర్ం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికార్ణం శాామకాయమాదిదేవమక్షర్ం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౩ ||
భుకిీముకిీద్యకం ప్రశసీచారువిగ్రహం భకీవతాలం స్త్రార్ం సమసీలోకవిగ్రహమ్ |
నికవణనిన్నజఞహ్యమకింకిణీలసతకటిం కాశికాపురాధినాథ కాలభైర్వం భజ్య || ౪ ||
ద్నికి అనుకూలమైన కర్ి చేస్థీడు (బృ. ఉ 4.4.5). కనుక సర్వసంకలప సనాాస్త్ర అనడంచేత
భగ్వానుడు సర్వ కర్ిములను కూడ తాాగ్ం చేయిసీనాిడు.
అంద్యవలన ఎప్పుడు యోగా రూఢుడు అవుతాడో అప్పుడతడు అనర్ధ సమూహ మైన సంస్థర్ం
నుండి తనను తాను ఉదేర్షంచుకంటాడు.
ఇదే విషయానిి శ్రీకృష్ణణడు 5వ శ్లలకంలో ఇలా చెపాీరు. ఉదేరద్తినాః ఆతాినం... అని
శ్లలకంలో. ద్ని అర్ధమేమిటంటే మనిష్ట తనను తాను ఉదేర్షంచుకోవలెను. తనను తాను
కిందికి తోసకోరాద్య. తనక తానే బంధువు, తనక తానే శత్రువు.
ఈ విషయానిి శంకరులు ఇలా వివర్షస్థీరు. సంస్థర్ స్థగ్ర్ంలోమునిగిన వాడు తనక తనే
పైకి రావాలి. యోగారూఢ్తను పొంద్లి. తనుి తాను క్రందికి తోసకోరాద్య. తనక తానే
బంధువు. వేర బంధువు తనను ఉదేర్షంచువాడు లేడు ప్రేమాది బంధ్యలక ఆశ్రయు లైన
బంధువులు కూడ మోక్ష విషయంలో ప్రత్మకూలూరు. కనుక తనక తానే బంధువు అనడం
సర్షగానే ఉంది. తనక తానే శత్రువు అనడం కూడ సరైనదే ఎంద్యకంటె అపకార్ష ఐన బాహా
శత్రువు కూడ తన చేతనే ప్రయోగింప బడినవాడు అయివుంటాడు.
తరువాత శ్లలకంలో ఈవిషయానిి భగ్వానుడు ఇలా అంటాడు. ఆతి చేత ఆతిను
జయించినవానికి ఆతిబంధువు. ఆతిను జయించని వానికి, అనాతిక, ఆతి శత్రువు వలె
ప్రవర్షీసీంది. ఈ విషయానిి శంకరులు ఇలా వివర్షస్థీరు.
కార్ా కార్ణ సంఘాత మైన శర్తర్రూప ఆతిను వశం చేసకనివాడు జతేంద్రియుడు. వానికి
ఆతి బంధువు. అనాతిక, అజతేంద్రియునక, ఆతి శత్రువు వలె అపకార్ం చేసీంది.
శర్తర్ము, ద్ని అంగాలు, ఇంద్రియ సమూహం, వీనిని వశంలో ఉంచుకనివానికి చితాీనిి
ఆతి యంద్య నిలపడం సలభం. ఈ విధ్ంగా అతని ఆతి (శర్తర్ం ) అతని ఆధ్యాత్మిక స్థధ్నలో
బంధువుగా ఉంట్టంది. వశంలో లేని ఆతి (శర్తర్ం ) ఆ స్థధ్నలో శత్రువుగా పర్షణమిసీంది.
యోగారూఢుడు మాత్రమే ఇది స్థధించ గ్లుగుతాడు అదే అతని ముఖా లక్షణం. ఈ విధ్ంగా
భగ్వానుని హృదయానిి శంకరులు తమ భాషాంలో చకకగా ఆవిషక ర్షంచారు.
61
శ్రీశివకేశవాsద్వవతస్తీత్రమ్
ర్చన:కాంచినాథం సూర్షబాబు: 94417 55275
1.స్తమాయ భూతేశవర్శంకరాయ, - కృషాణయ ద్మోదర్మాధ్వాయ।
శరావయ నాగాంబర్శ్లభితాయ - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
2.మృడాయ భవాాయ దిగ్ంబరాయ, -శ్రీవాసదేవాయ పరాతపరాయ,
ఉగ్రాయ భరాగయ మృతుాంజయాయ - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
3.గోవిందరూపాయ జనార్ేనాయ, - భీమాయ రుద్రాయ మహ్యశవరాయ।
శ్రీపదినాభాయ వసంధ్రాయ - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
4.జ్యాషాఠయ రూపాయ భవోదివాయ - లక్ష్మీనివాస్థయ మహామఖ్యయ।
సస్థాణురూపాయ సరశవరాయ, - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
5.శుద్ధయ నితాాయ మహాబలాయ - కైలాసవాస్థయ జటాధ్రాయ।
హిర్ణాగ్రాియ సవిక్రమాయ - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
6.వేదసవరూపాయ చ వామనాయ- భీమాయ తామ్రాయ చ భైర్వాయ।
గోపాయ గోపీజనవలలభాయ, - శ్రీవిష్ణణరూపాయ నమశిశవాయ।।
7.వేద్ంతవేద్ాయ చిదంబరాయ- వాచామతీతాయ గుహాతిజాయ।
ఆదాంతశూనాాయ సద్శివాయ, - శ్రీశంభురూపాయ నమోsచుాతాయ।।
8.కాశీపురాధీశమహ్యశవరాయ - వైకంఠవాస్థయ చ కేశవాయ।
శ్రీశైలవాస్థయ కృపాలయాయ - శ్రీశంభురూపాయ నమోsచుాతాయ।।
9.కార్తీకద్మోదర్మోక్షద్యకార్తీకమలేలశవర్శర్ిద్య।
అద్వవత వేద్ంతసబోధితాయ - శ్రీశంభురూపాయ నమోsచుాతాయ।।
10.శ్రీర్ంగ్వాస్థయ చ వామనాయ - తంజాపురాధీశమహ్యశవరాయ।
కృషాణయ నారాయణవిక్రమాయ - శ్రీశంభురూపాయ నమోsచుాతాయ।।
ఇత్మ శమ్: స్థమవేదం షణుిఖశర్ి గారు తమ ప్రవచనాలోల"శ్రీవిష్ణణరూపాయ
నమశిశవాయ"అని శివకేశవాద్వవతం గుర్షంచి చెబుతూ ఉంటారు.ద్నిి మకటంగా తీసకని
ర్చించిన శ్లలకాలు.
62
విస్త్రర్షన బాణం ఆ ఆతిలింగానికి తగిలి అయిద్య ముకకలై భూమిమీద అయిద్య చోటల పడెను.
అవే పంచారామ క్షేత్రాలుగా అవతర్షంచెను.
ఇలా భూమి మీద పడిన ఆతిలింగాలు కైలాస్థనిి చేరుకోవాలని ఎదగ్డం ప్రార్ంభించెను.
అలా ఎదిగి పోతూ ఉంటే కలియుగ్ం వచేిసర్షకి మానవులక అభిషేకాలక గాని, దర్శనానికి
గాని అందకండ పోతాయని ఒకోకచోట
పడిన ఆతిలింగానికి ఒకొక దేముడు అవి
ఎదిగిపోకండా ప్రత్మషఠ చేస్త్ర అభిషేకార్ినలు
చేశారు.
అవి:: అమరావత్మ: ఇకకడ ఇంద్రుడు
ప్రత్మష్ట్ంచాడు కాబటి్ 'అమరశవర్స్థవమి '
గా వలిసెను.
భీమవర్ం::ఇకకడ చంద్రుడు ప్రత్మష్టఠంచాడు కాబటి్ 'స్తమేశవర్స్థవమి ' గా వలిసెను.
పాలకొలుల::ఇకకడ శ్రీ రామచంద్రమూర్షా ప్రత్మష్ట్ంచాడు కాబటి్ క్షీరారామలింగేశవర్స్థవమి ' గా
వలిసెను.
స్థమర్లకోట::ఆతిలింగానిి ఛేదించిన దోషం తనక రాకూడదని కమార్స్థవమే సవయంగా
ఇకకడ లింగానిి ప్రత్మష్టఠంచెను కాబటి్ 'కమారారామ భీమేశవర్స్థవమి 'గా వలిసెను.
ఈ ఆలయానిి, స్థమర్లకోటలోని భీమేశవరాలయానిి చాళ్ళకా రాజయిన భీముడు
నిర్షించాడని చెబుతారు. అంద్యకే ఈ రెండు గుళ్ళల ఒకే ర్తత్మగా వుండటమేగాక, రెంటి
నిరాిణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటే ర్కంగా వుంట్టంది.
ఇవి భీముడు నిర్షించినవనీ, అంద్యచేత ఈ స్థవమి భీమేశవర్స్థవమి అని పేరు
స్థర్ధకమయిందని మరో కథ.
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్ట్ చెపేప ప్రదేశం ద్రాక్షారామం.
శ్రీ మాణికాంబా అమివారు యావద్ిర్త దేశంలోనే ప్రస్త్రదిధ చెందిన అషా్దశ శకిీ పీఠాలలో
12 వ శకిీపీఠంగా వలస్త్రయునిది. మన రాష్ట్రానికి త్రిలింగ్ దేశమని పేరు రావడానికి
కార్ణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కర్తంనగ్ర్
64
Planetary Movements
Sun enters the sign Taurus on 15th and transits for the rest of the month.
Mars enters the sign Cancer on 10th to continue till the month end..
Mercury becomes direct in Aries from 16th to transit for the month.
Jupiter continue to transit the sign Aries for the whole year.
Venus enters the sign Gemini on 2nd and again Cancer on 30th.
Saturn continues transit in Aquarius on direct motion.
Rahu / Ketu continue to transit Aries and Libra respectively.
Uranus continues motion in Aries.
Neptune continues Direct motion in Pieces for the whole month
Pluto becomes retrogration from 2nd in Capricorn.
( మర్షంత 2023 సంవతార్ గ్రహ సంచార్ సమాచారానికి ఇదే సంచికలో చూడగ్లరు.
66
ఖ్గోళ జ్యాతిషము - 8
పీసపాటి గిరిజ్ఞమనోహ్ర శాసిర, ర్థజమహంద్రవ్రము
గ్రహ్ములు: భ్యరత జ్యాతిషశాసరంలో రవినుండ శని వ్రకు ఉను సపే గ్రహాలు, ఛాయా
గ్రహాలైన ర్థహువు, క్తత్పవు మొతేం 9 గ్రహాలుగా పరిగణించడం జరిగింది. కని ప్రాశాితా
జ్యాతిషంలో శని భ్రమణ కక్షయకు వెలుపల ఉను గ్రహాలు యురేనస్, న్పూటయన్, పూోట లనే
వాటిని చేరిి, భూమండలంపై వాటి ప్రభ్యవానిు ప్రసరింపజేయడం వ్లన ఆధునిక జ్యాతిషంలో
వాటిని కూడా పూరిే సాాయలో గ్రహాలుగా పరిగణించ ర్థశాాధపతాం మొదలుకొని సవభ్యవ్
కరకతావల వ్రకు ఇవ్వడం వ్రకు జరిగింది. 1930లో పూోటను గ్రహ్ంగా గురిేంచనపుటికి
శాసరజుానులు 1990 లోో పూోట పరిమ్మణంలో ఉను అనేక ఇతర ఖ్గోళ వ్స్సేవులను
కనుకోకవ్డం మొదలయాాక, దాని గ్రహ్ం హోదా విషయమై ప్రశులు తలెతాేయ. 2006
జరిగిన సదస్సులో పూోటను గ్రహ్మేకదని నిర్థధరించారు.
ఖ్గోళ జ్యాతిషం 3 వ్, భ్యగంలో ‘బిగ్ బాాంగ్ సిదాధంతం’ ప్రకరం విశవం ఏ విధంగా
ఏరుడంది అనే విషయం తెలియ జేయబడంది. అనగా ఈ స ష్టట ఎలా ఏరుడంది అని
చెపువ్చ్చిను. ఈ స ష్టట కరాక్రమం పూరేవ్డానికి అనగా గ్రహాలు, నక్షత్రాలు ఏరుడటానికి,
చరాచర జగత్పే ఆవిర్థావానికి పటిటన సమయం సూరాసిదాధంతం లోని ఈ క్రింది శ్లోకనిు
అనవయంచవ్చ్చిను.
శ్లో॥ గ్రహ్ర్ క్ష - దేవ్ - దైతాాది స జతోఽసా చర్థచరమ్ ।
క తాద్రివేదా దివాాబాీః శతఘాు వేధసోహ్ గతాః
గ్రహ్ములు నక్షత్రములు, దేవ్దైత్పాలు, మ్మనవులు, చర్థచర జీవ్ అజీవ్ ర్థస్సలు వ్ క్ష,
పరవతాది స ష్టట అంతయూ నిరిమంచ్చటలో 47,400 దివ్ాసంవ్తురములు పటిటనవి.
మరియు సూరాసిదాధంతములో గ్రహ్ములు గుఱంచ, గ్రహ్ముల గతి గుఱంచ కూడా ఈ క్రింది
విధంగా వివ్రించబడంది.
శ్లో॥ పశాేత్ వ్రజంతోఽతిజవాన్ నక్షత్రః సతతం గ్రహా।
జీయమ్మనాస్సే లంటంతే త్పలామేవ్ సవమ్మరగగాః॥
ప్రాగగతితవమతసేేష్టం భగణః ప్రతాహ్మ్ గతిః ।
68
కక్షయలోని భ్యరీ గ్రహాలు 51 పగాసి బి, సూపర్ యరేలా ఉండే గీోస్ 581c, వేడగా వుండే
జూప్పటర్ లా ఉండే గ్రహాలు, కెపోర్ 20e వ్ంటి గ్రహాలు అనగా ప్రమ్మణంలో భూమి కంటే
చనువిగా ఉండే గ్రహాలు. నక్షత్ర మండలాల మధాలో చాలా ఎకోుపాోన్టుు ఉనుటుో
కనుగొనబడాుయ. అయతే భూమి మ్మత్రమే జీవి బ్రతకడానికి ఆధ్యరంగా ఉను గ్రహ్ంగా
మిగిలిపోయంది.
ఇక చరిత్ర పరంగా విచారిదాీము. ఈ చరిత్ర వ్రాసేటప్పుడు భ్యరతీయ సూరాసిదాధంతానిు గాని
ఇతర భ్యరతీయ ఖ్గోళ, జ్యాతిష సిదాధంతాలను గాని పరిగణలోనికి తీస్సకోకుండా
వ్రాసినటోనిప్పస్సేంది.
క్రీస్సేపూరవం మొదటి మరియు రండవ్ సహ్స్రాబాీలలో మెసొప్టేమియాలో నివ్సించన
బాబిలోనియనుో గ్రహాల యొకక క్రియాతమక సిదాధంతానిు కలిగియును మొటటమొదటి వారని
మరియు బాబిలోనియన్ ఖ్గోళశాసరం పాశాితా ఖ్గోళ శాసారనికి మూలమని
తెలియజేయబడంది. బుధుడు, శుక్రుడు మరియు బాహ్ా గ్రహాలైన కుజుడు, బ హ్సుతి, శని
బాబిలోనియన్ ఖ్గోళ శాసరవేతేలచే గురిేంచబడాుయని, ఆధునిక కలంలో టెలిసోకప్ ను
కనుగొనే వ్రకు ఇవి మ్మత్రమే తెలిసిన గ్రహాలుగా మిగిలిపోయాయని తెలియజేయబడంది.
ప్రాచీన గ్రీకులు మొదటో బాబిలోనియనో వ్లె గ్రహాలకు అంత ప్రాముఖ్ాతను ఇవ్వలేదు. క్రీ.పూ
6, 5వ్, శతాబాీలోో పైథాగరియనుో తమ సవంత గ్రహ్ సిదాధంతానిు అభివ్ దిధ చేసినటుోగా
కనిప్పస్సేంది.
16వ్, 17వ్, శతాబాీలలో హలియోసెంట్రిజం భూక్తంద్రీకరణను భరీేచేసినప్పుడు భూమికూడా
ఒక గ్రహ్ంగా గురిేంబడంది.
గ్రహ్ముల గుఱంచ ప్రతేాకముగా విచారంచ్చనప్పుడు, భూమి గుఱంచ వటితో చేరిక
ఆవ్సాకతను బటిట ముందుగా చరిించ వ్లసి వ్చినది. బుధ, శుక్ర, భూమి మొదలైన గ్రహాలు
సూరుాని చ్చటూట తూరుుముఖ్ముగా ఆయా వ్ తేములలో తిరుగుచ్చనువ్ని
తెలియజేయబడంది. గ్రహ్ములచారములలో మరికొనిు విశ్చషములునువి. సూరుాడు
గ్రహ్ములు నిరిమంచ్చకును ఆయా ఆవ్ తేముల మధాన లేక ఒక వైపున వునాుడు. సూరుానకు
దూరము దూరముగా ఉను గ్రహ్ములకంటె సమీపముగా ఉను గ్రహాలు వాని వాని కక్షయలో
శీఘ్రముగా నడుచ్చచ్చండును. శుక్రుడు సూరుానికి భూమికంటె సమీపమున ఉండుటచే,
71
ప్రయాణ ముహూర్ీము
గురు, శుక్ర మౌధ్ాములు లేని సమాయములలోనూ, సంక్రమనము కానీ దినములు,
అశివని, మృగ్శిర్, పునర్వస, పుషామి, హసీ, అనూరాధ్, మూల, శ్రావణ, ధ్నిషఠ, రవత్మ
నక్షత్రములు, 2,3,5,7,10,11,13 త్మథులు, మేష. వృషభ, కరాకటక, కనా, తుల, ధ్నుసా,
మీన లగ్ిములు, శుభ చంద్ర స్త్రాత్మ, సపీమ, అసామ స్థానముల శుదిధ, లగ్ిమునకక
పాపగ్రహ దృష్ట్ లేకండుట అవసర్ము, లగ్ిములో కానీ భాగ్ాములో కానీ గురు వుని
చాలా మంచిది.
విదేశీ ప్రయాణములు: అశివని, మృగ్శిర్, పునర్వస, పుషామి, హసీ, అనూరాధ్, మూల,
శ్రవణం, ధ్నిషఠ, రవత్మ నక్షత్రములు, 2,3,5,7,10,11,13 త్మథులు, మేష వృషభ, కరాకటక,
కనా, తుల, దనుసా, మీన లగ్ిములు శుభ చంద్ర స్త్రాత్మ, 7,8 స్థానముల శుదిధ, లగ్ిమునక
పాపగ్రహ దృష్ట్ లేకండుట. చంద్ర-రాహువు కాలయక లేని సమయము మంచిది.
లగ్ిములో గురువు గాని శుక్రుడు కానీ ఉని మంచిది.
శ్రీ గాయత్రి డెస్క:
73
ప్రశి శాసిము-2
లలితా శ్రీహర్ష: 9490942935
మన జీవన విధ్యనంలో వేరు వేరు అంశాలక, మన్న భావాలక, ప్రతీకలుగా గ్రహాలను,
రాశులను సూచించుకొనే విధ్యనమే ‘కార్కతవం’. ప్రకృత్మ జీవనంలో సంఘ జీవనంలో ఎన్ని
అంశాలు మనక తార్సపడతాయి. ఆ యా అంశాలక సంబంధించి వచేి ఎన్ని ప్రశిలక
గ్మనించాలిాన విధి విధ్యనాలు ఈ కార్కతావల ద్వరా తెలుస్థీయి. జ్యాత్మశాశసింలో గ్రహ,
రాశి మర్షయు భావ కార్కతావలను బటి్ ఫలితాలను నిర్ణయించటం సలభం అవుతుంది. ఈ
కార్కతావలపై ఎంత అవగాహన ఉంట్టందో అంతగా జ్యాత్మషంపై అవగాహన పరుగుతుంది.
సర్షయైన జ్యాత్మష ఫలితాలక ఇది పునాది అవుతుంది.
గ్రహాలు – కార్కతావలు :
గ్రహాలక సంబంధించిన వేరు వేరు అంశాలను పర్షశీలించడం ద్వరా ఆ యా గ్రహాల
తతావలను జీవితంలో అనవయించుకోనే విధ్యనానిి, ప్రశి శాసింలోని వేరు వేరు ప్రశిలక
ఫలితాలనిచేి సందరాిలలో వినియోగించుకోనే అవకాశం ఉంట్టంది.
ర్వి : తండ్రి, సతవగుణము, రాజయోగ్ాత, ధైర్ాం, పలుచని జ్ఞట్ట్, అహంకార్ం, పొగ్రు,
ప్రభుతవ అధికార్ష, నాయకడు, ఎముకలు, కడి కనుి, కంపు, గోధుమలు, దేవాలయాలు,
అయనములు, జవర్ం, గుండె జబుబలు మొదలగునవి.
చంద్రుడు : కఫము, తలిల, పాలు, స్థత్మవక గుణము, మనసా, చాంచలాం, నీటి పారుదల,
ధ్యనాం, వసిం, ర్కీం, ఎడమ కనుి, ముతాం, బియాం, జలాశయాలు, ముహుర్ీములు,
ఊపర్షత్మతుీలక సంబంధించిన వాాధులు, ర్కీ హీనత, మానస్త్రక అనారోగ్ాం.
కజ్ఞడు : క్షత్రియ, సేనాపత్మ, క్రూర్తవము, శకిీ, స్తదరులు, పోల్మస, కారాగార్ం, ర్క్షణ శాఖ,
ఆయుధ్యలు, అగిి సంబంధ్ం, బంగారు వసీవులు, మజజ, పగ్డం, కంద్యలు, అగిి స్థానాలు,
అహోరాత్రము, ర్కీపోట్ట, గాయములు, కేనారు, అలారు వంటివి.
బుధుడు : ర్చన పటిమ, వాాపార్ము, తెలివి, మోసం, మేనమామ, లేఖకలు, వార్ీ, తంత్మ
తపాల, అనువాదకడు, రాయబార్ం, నటన, చర్ిం, పసలు, క్రీడా సాలాలు, ఋతువు, నరాల
వాాధులు, చర్ి వాాధులు, పక్షవాతం.
74
స్త్రంహం : ర్వి, స్త్రార్, తూరుప, అగిి, క్షత్రియ, ముఖము, హృదయం, ధూమ్ర వర్ణం, చతుషాపద,
శీరోిదయ.
కనా : బుధుడు, దివసవభావ, దక్షిణ, భూతతవ, వైశా, ఉదర్ం, చిత్ర వర్ణం, నర్ రాశి, శీరోిదయ.
తుల : శుక్రుడు, చర్, పడమర్, వాయు, శూద్ర, కటి, నలుపు, నర్ రాశి, శీరోిదయ.
వృశిికం : కజ్ఞడు, స్త్రార్, ఉతీర్, జల, బ్రాహిణ, పొత్మీకడుపు, బంగారు, శీరోిదయ.
ధ్నసా : గురువు, దివసవభావ, తూరుప, అగిి, క్షత్రియ, గుహాం, పసపు, ప్రథమ భాగ్ం నర్
రాశి , దివతీయ భాగ్ం చతుషాపద, పృష్ట్దయ.
మకర్ం : శని, చర్, దక్షిణ, భూతతవ, వైశా, తడలు, గోధుమ, ప్రథమ భాగ్ం చతుషాపద,
దివతీయ భాగ్ం జలచర్, పృష్ట్దయ.
కంభం : శని, స్త్రార్, పడమర్, వాయు, శూద్ర, మోకాళ్ళళ, ముద్యరు తెలుపు, నర్ రాశి,
శీరోిదయ.
మీన : గురువు, దివసవభావ, ఉతీర్, జల, బ్రాహిణ, పాద్లు, ఊద్, జలచర్, ఉభయోదయ
మొదలగునవి.
ప్రశిచక్రంలో సంబంధిత రాశుల కార్కతావలను బటి్ ఫలిత విశేలషణ చేయవలస్త్ర ఉంట్టంది.
ఉద్హర్ణక ప్రశి చక్రంలో లగ్ిం చర్రాశి అయితే ప్రసీత పర్షస్త్రాత్మలో మారుప ఉండవచుి.
స్త్రార్ రాశి అయితే ప్రసీత పర్షస్త్రాతులలో మారుప ఉండద్య.
భావాలు – కార్కతావలు :
మనసాలో ఎన్ని భావాలు కలుగుతునిపపటికి వాని ననిింటినీ రాశి వావసా దృషా్య ద్వదశ
భావాలుగా విభజంచడం జర్షగినది. పన్ిండు భావాలలో అనిి ర్కాల ఆలోచనల
సమేిళ్నానిి ఏరాపట్ట చేసకోవలస్త్ర ఉంట్టంది. పూర్వం ఋష్ణలు వాకిీ యొకక మన్నభావానిి
బటి్ అది ఏ భావానికి వర్షీసీందో అధ్ాయనం చేస్త్ర ఉండడం వలల ఆ భావానికి అనుగుణమైన
కార్కతావలను నిర్ణయించడం జర్షగింది. ఆ విశేషాలను సమగ్రంగా అధ్ాయనం చేసేీ కొతీ
ప్రశిలక, కొతీవైన ఆలోచనా విధ్యనాలక ద్వదశ భావాలోల సర్షయైన భావానిి ఎనుికని
ఫలితాలను విశేలష్టంచే అవకాశం ఉంట్టంది. ప్రథమ భావం : ఆరోగ్ాం, పూజ, గుణము,
కలపము, ప్రవర్ీన, ఆయువు, వయసా, జాత్మ, ఆకార్ము, లక్షణములు, రూపము, వర్ణము,
76
సఖం, కలము, ప్రవృత్మీ, ఆకృత్మ, సవభావము వంటి అంశాలు తను భావము నుండి
పర్షశీలించాలి.
లగ్ింలో పాప గ్రహాలు ఉంటే అపజయం, శిరోరోగ్ం, ద్యఃఖం, అపకీర్షీ, స్థాన భ్రంశం,
ధ్నక్షయం, అనారోగ్ాం, కలుగుతాయి. లగ్ింలో శుభ గ్రహాలు ఉంటే సఖ, జయ, ఆరోగ్ాం,
ధ్ంసంపదలు, కీర్షీ, ఉతీమ స్త్రాత్మ కలుగుతాయి.
దివతీయ భావం :
మాణికాములు, ముతాములు, ర్తిములు, ధ్యతు ద్రవాములు, వసిములు, సవర్ణము, వండి,
ధ్యనాాద్యలు, క్రయవిక్రయాలు, ర్హద్రులు వంటి అంశాలు ధ్న భావము నుండి
వివర్షంచాలి.
పాపగ్రహం దివతీయ భావంలో ఉంటే చాలాకాలంగ్ సంపాదించి కూడ బెటి్న ధ్నం ఖరుి
అవుతుంది. ముఖంలో అనారోగ్ాం ఛేసీంది. కడి కంటికి అనారోగ్ాం, చెడు మాటలు
మాటాలడటం, వాకిీతవ స్థాయి తగ్గటం జరుగుతాయి. శుభ గ్రహం ధ్నస్థానంలో ఉంటే
కూడబెటి్న ధ్నం వృదిధ చెంద్యతుంది. వాకిీతవం పరుగుతుంది. సఖ్యనుభూత్మ కలుగుతుంది.
తృతీయ భావం :
కోడలు, స్తద్ర్ది వర్గ క్షేమం, సబుదిే, లాభము, సేవకలు, శూర్ కర్ి, స్తదర్ చింత వంటి
అంశాలు విక్రమ భావము నుండి పర్షశీలించాలి.
పాపగ్రహం తృతీయ భావంలో ఉంటే జన సహకార్ం తగిగపోవడం, స్తదర్ వర్గం లో
అనారోగ్ాం, ఛత్మకి, కడి చెవికి అనారోగ్ాం, చెడు నిర్ణయాలు, ధైర్ాం కోలోపవడం,
మొదలైన ఫలితాలుంటాయి. శుభ గ్రహం స్తదర్ స్థానంలో ఉంటే స్తదర్ సహయం,
ఆరోగ్ాం, లాభం, ధైర్ాం, సద్యబదిధ కలుగుతాయి.
చతుర్ా భావం :
గ్ృహము, నిధి నిక్షేపాలు, గ్ృహ ప్రవేశం, ఔషధులు, పంట భూములు, మిత్రులు, జలము, పతృ
దేవతా ప్రయోగ్ము, గ్మనా గ్మనములు, గ్రామ క్షేమం, స్థానచుాత్మ, లాభం, వృదిధ, తలిల, దేశ
విషయములు, వాని యొకక లాభములు, మొకకలు, కాయగూర్లు, పండించు సాలము,
చతుర్ా భావము నుండి గ్రహించాలి.
77
పాపగ్రహం చతుర్ా భావంలో ఉంటే తలిల, మేనమామ, మేనలులడు, సేిహితులు, ఆవులు, ఇలుల,
శయా, ఆసనం, పొలం, వాహనం మొదలైన వాటికి ఆపద, గుండెక సంబంధించిన
అనారోగాాలు, సఖం లేకపోవడం సూచిసీంది. శుభ గ్రహం చతుర్ా స్థానంలో ఉంటే
వాహనం, పొలం, ఆవులు, శయా, తలిల మొదలగు వాటి వలన సఖం సూచిసీంది.
పంచమ భావం :
బహు విధ్ ప్రయోగ్ములు, వినయం, కావా ర్చన, విదా, బుదిే, మంత్ర దీక్ష సంధ్యనము,
గ్ర్ిము, అవయవ దోషాలు, సంతానం, వార్ష వలన సఖం పంచమ భావం నుండి
వివర్షంచాలి.
పాపగ్రహం పంచమ భావంలో ఉంటే రోగ్ం, మర్ణం, సంతాన నష్ం, పుణాక్షయం, మనసా
సీబేం కావడం, కోపం మొదలైన ఫలితాలుంటాయి. శుభ గ్రహం పంచమ భావంలో ఉంటే
పుత్ర లాభం, ఆరోగ్ాం, బుదిేకశలత, ప్రత్మభ, మనసాక ఆనందం, పుణావృదిధ కలుగుతాయి.
షషఠ భావం :
అసవసాత, దర్షద్రము, శత్రువు, ద్సగుణము, క్రూర్ కర్ి, ఉగ్ర కర్ి, శత్రువులచే చేయబడిన
మర్ణ అభిచార్ యోగ్ములు, యుదధములు, మేనమామ యొకక శుభాశుభములు, రోగ్ం,
దొంగ్ల వలన భయము, పోటాలటలు, ద్యరాిర్గపు పనులు, భయం, ఆటంకాలు షషఠ భావం
నుండి పర్షశీలించాలి.
పాపగ్రహం షషఠభావంలో ఉంటే షషఠభావం గ్ల రాశి సూచించే శర్తర్ంపై వ్రణాలు, దొంగ్ల
బుదిే, నాభి, కటి ప్రదేశాలలో అనారోగ్ాం, చేసే పనులలో విఘాిలు కలుగుతాయి. శుభ
గ్రహం షషఠభావంలో ఉంటే శత్రుక్షయం, రోగ్నిరోధ్క శకిీ పర్గ్టం, ప్రశాంత్మ కలుగుతాయి.
సపీమ భావం :
వసీ క్రయ విక్రయాలు, సవసాత, వాాపార్ం, వాదము, కామము, ద్స జనం, కళ్త్రం, చౌర్ాం,
శుభం, రాకపోకలు, తగ్వులు, ప్రయణాలు, కళ్త్రం సపీమ భావం నుండి పర్షశీలించాలి.
పాపగ్రహం సపీమ భావంలో ఉంటే భారాా మర్ణం లేక అనారోగ్ాం, వియోగ్ం, ప్రయణంలో
అంతరాయాలు, మూత్రకృచావరది రోగాలు, గ్ృహానికి, గ్ృహిణికి అగిి ప్రమాద్లు
సంభవిస్థీయి. శుభ గ్రహం సపీమంలో ఉంటే వివాహం, నష్పోయిన ధ్నం లభించడం,
78
మంచి కంటి దృష్ట్, భోగాలు, విదేశీయానం, సేిహం, వాహన లాభం, గ్ృహలాభం, భార్ా
లాభం కలుగుతాయి.
అష్మ భావం : ఆయువు, విరోధ్ం, మర్ణం, రాజాం, బేధ్ము, బంధుజన నష్ం, కష్ములు,
వైషమాం, ద్యర్గము, కళ్త్రము, శత్రు నాశనం లేక చంపుట, నదిని ద్ట్టట, మార్గ మధ్ాలో
అనారోగ్ాం, కొండలు, సంపద నష్ం, చెడు పనులు, యుద్ధలు, ఘర్ిణలు, వాాధులు,
ర్హసాపు పనులు అనే అంశాలు అష్మ భావం నుండి పర్షశీలించాలి.
పాపగ్రహం అష్మ భావంలో ఉంటే ద్స జనానికి అనారోగ్ాం, విఘాిలు, గుహా ప్రదేశాలలో
అనారోగాాలు, జన విరోధ్ం, చోరుల వలన గాని, రాజ్ఞల వలన గాని, నీటి వలన గాని ధ్న
నష్ం, అరుచి, మర్ణ భయం, అపవాద్య, గ్ృహ నష్ం మొదలైన ఫలితాలుంటాయి. శుభ
గ్రహం అష్మస్థానంలో ఉంటే అనారోగాాలు ఉపశమించడం, దీరాఘయువు, ఆలయ లాభం
మొదలైన ఫలితాలుంటాయి.
నవమ భావం :
వేదము, దీక్ష, దేవాలయములు, యాత్ర, రాజాాభిషేకం, గురువు, ధ్ర్ి కార్ాములు,
జలాశయాలు, బావమర్షది, వదిన, చెరువులు, నూతులు, దేవతలు, ప్రాయశిితం, ధ్ర్ిం
మొదలైన అంశాలు నవమ భావం వలన సూచించబడును.
పాపగ్రహం నవమ భావంలో ఉంటే గురువు, తండ్రి, మనవడు, మొదలగు వార్షకి
అనారోగ్ాం, భాగ్ాహాని, ధ్ర్ిం, ఈశవరానుగ్రహం, తపసా మొదలైన వాటికి హాని, జాలి
లేకపోవడం మొదలైన చెడు ఫలితాలుంటాయి. శుభ గ్రహం నవమస్థానంలో ఉంటే గురువు
అనుగ్రహం, తండ్రి అనుగ్రహం, ఈశవరానుగ్రహం, ధ్ర్ి మర్షయు భాగ్ా అభివృదిధ, తపసా
ఫలించడం, పౌత్ర సఖాం కలుగుతాయి.
దశమ భావం :
ఆకాశము, అధికార్ం, యోగ్ాతతో కూడిన కార్ాములు, నీత్మ, స్త్రాత్మ, తండ్రి, వర్ిపాతం,
ఖగోళ్ విషయాలు, వార్ీలు, ప్రభుతవం, రాజకీయం, పుణాం, గౌర్వం, దశమ భావం నుండి
విచార్షంచాలి.
పాపగ్రహం దశం భావంలో ఉంటే ఉదోాగ్ నాశనం, అపకీర్షీ, రాజకోపం, ద్స నష్ం,
ఆధ్యర్ం లేక పోవడం, మోకాళ్ళక అనారోగ్ాం, సవదేశం నుండి విదేశాలక వళ్ళడం తదితర్
79
విషయాలను సూచించును. శుభ గ్రహం దశమంలో ఉంటే మండప ఆలయ నిరాిణాలు, కార్ా
స్త్రదిే, ద్స జన సఖాం, కీర్షీ అభివృదిధ చెందడం మొదలైన విషయాలను సూచించును.
లాభ భావం : కార్ాస్త్రదిే, క్రయవృదిధ, లాభములు, గ్జ, అశవ, వసి, వాహన, శయాా
సఖములు, బంగార్ం, ధ్నం, అపహర్షచబడిన ద్రవా లాభం, కనాాలాభం, అతీమామల
సఖం, ప్రధ్యన ఆహార్ం, కమారెీ, విదా, అర్ా లాభాలు లాభ భావము నుండి విచార్షంచాలి.
పాపగ్రహం లాభ భావంలో ఉంటే పలలలక, పదేనిగార్షకి, మోకాళ్ళక, ఎడమ చెవికి
అనారోగ్ాం, తామ్ర లాభం కలుగుతుంది. శుభ గ్రహం లాభస్థానంలో ఉంటే ద్యఃఖం
తలగ్టం, కోర్షనవి స్త్రదిధంచడం, అనేక లాభాలు సూచించబడుతాయి.
వాయ భావం :
తాాగ్ం, భోగ్ం, యజఞం, సఖ్యనుభవం, వివాద్లు, వివాహం, ద్నం, వావస్థయం, ఖరుి,
నాశనం, పనతండ్రి, పద తండ్రి, మేనతీ, మేనమామ, భార్ా, యుదధ వీక్షణం, యుదధంలో
అపజయాద్యలు వాయ భావం సూచిసీంది.
పాపగ్రహం వాయ భావంలో ఉంటే చెడు ఖరుి, పదవి నాశనం, పాద్లక, ఎడమ కంటికి
అనారోగ్ాం, ఎతుీ నుండి క్రంద పడడం, చెడు ఆలోచనలు పర్గ్డం మొదలైన
ఫలితాలుంటాయి. శుభ గ్రహం వాయ భావంలో ఉంటే ద్న రూపమైన ఖరుి, ఖరుి
ఉపయోగ్కర్ంగా ఉండడం, పాపపు పనులు చెయకపోవడం, ప్రశాంత్మ సూచిసీంది.
భావాలు – భావకార్కలు : ప్రత్మ భావానికి కార్కలుంటారు. అవి : తను భావం : ర్వి; ధ్న
భావం : గురువు;స్తదర్ భావం : కజ్ఞడు; చతుర్ా భావం : చంద్రుడు, బుధుడు;పంచం భావం :
గురువు; విక్రమ భావం : కజ్ఞడు; సపీమ భావం : శుక్రుడు; అష్మ భావం : శని; నవమ
భావం; ర్వి, గురువు; దశమ భావం : ర్వి, గురువు, బుధుడు, శని లాభ భావం : గురువు;
వాయ భావం : శనిద్వదశ భావాలు, వానిలో వేరు వేరు గ్రహాల వలల కలిగే ఫలితాలు వేరు
వేరుగా ఉంటాయి. వాకీల ఆలోచనా ధోర్ణులు ఎంద్యక భినింగా ఉంటాయో, ఒక
సమసాక వేరు వేరు వాకీల పర్షషాకర్ మార్గం కాని, సమసాను పర్షశీలించే మార్గంలో కాని
వైవిధ్ాం ఎంద్యకంట్టందో ఈ భావాలు, వానిలోని గ్రహాల స్త్రాత్మ గ్తుల వలల
అవగ్తమవుతుంది. జ్యాత్మషంలో ముఖాంగా ఈ విభాగ్ంలో పట్ట్ స్థధిసేీ ఫలిత విశేలషణ
సలభం అవుతుంది.
80
.. పీసపాటి
86
Spiritual Astrology
షటిక్ర విధ్యనం – 10
డా, వి. యన్ . శాస్త్రి :9866 24 2585
(ఈ విధ్యనంలో పర్షశీలించిన గ్రంథాలు: ఆది శంకరాచారుాని “శ్రీ దతాీత్రేయ షటిక్ర స్తీత్రం”;
శ్రీ లలితా సహస్ర నామ స్తీత్రం; శంకరాచారుాని “సందర్ా లహర్ష”; యోగ్వాస్త్రషఠo; శ్రీ
కలాాణానంద నాథ దీక్షా నాములు: శ్రీ రాచకొండ వేంకట కోటేశవర్ రావు గార్ష “శ్రీ లలితా
ర్హసా నామ సహస్ర గూఢార్ధ దీపక”; శ్రీ వివేకానంద్యని “రాజయోగ్” మీద భాషణం;
తైత్మీర్తయ ఉపనిషత్; శ్రీమత్మ కర్రా సూర్ాకాంతం గార్ష “ఆతి దర్షశని”; “పతంజలి యోగ్
సూత్రాలు”; “Journey through Chakras” by Ravi Ratan & Dr. Minoo Ratan ;
“Kundalini Tantra” by Swamy Satyananda Sarswati, Yoga publications Trust,
Ganga Darshan, Munger, Bihar, India; “Inner Tantric Yoga” by David Frawley;
“The Soul and its Mechanism” by Alice A Bailey”; Stellar Effects in Astrology –
Jeevaa and Sareera” by Dr. NVRA Raja; Stellar Effects – Planets Aspects and
Reflection” by Dr. B. Hymavathi)
భౌత్మక శర్తర్ం, మనస, ఆతిల సంయోగ్ం ఈ మానవ శర్తర్ం. ఈ ఆతి శర్తర్ంలో భాగ్ం
అయినా, శర్తర్ంతో సంబంధ్ం ఏర్పర్చుకోద్య. గ్తంలో గాని, పూర్వ జనిలలో చేసకని
కర్ి యొకక ఫలితమే, జాతక చక్రం రూపంలో ఈ జని యొకక జీవిత గ్మాం అవుతుంది.
ఇపపటి జీవితంలో జాతక చక్రం ధ్ర్ి, అర్ా, కామ, మోక్షములను సూచిసీంది. ద్వదశ
రాశులలో 1,5,9 రాశులు ధ్ర్ి స్థానాలు. అవి వాటి అధిపతులు ఎలలప్పుడూ శుభులే. ఈ
87
స్థానాలు బలంగా నుంటే జాతకడు ధ్ర్ి బదధ మైన జీవితానిి గ్డుపుతూ ఆనందంగా
యుంటాడు. 4,8, 12 మోక్ష స్థానాలు. మిగిలినవి వరుసగా 2,6,10 అర్ధ, 3,7,11 కామ
స్థానాలవుతాయి. ఇవి ఆధ్యాత్మిక జీవితానికి అవసర్ం కాద్య.
ర్వి: సహజ రాశి చక్రములో ఉషణ రాశులు (1,5,9) అయిన మేషము, స్త్రంహము, దనుసా
లలో ర్వికి వరుసగా ఉచిస్త్రాత్మ, సవంత రాశి, మిత్ర రాశులగును. వీటిని ధ్ర్ి
స్థానములంద్యరు. ర్వి సహజ ఆతి కార్కడు. పూర్వ జనిలయంద్య, పునర్జనిలయంద్య
స్త్రాతమైన ఆతి జాఞనమునక ప్రతీక. రాశి చక్రములో ర్వి స్త్రాత్మని బటి్, ఇతర్ గ్రహములతో
సంబంధ్మును బటి్, వాకిీ యొకక ఆధ్యాత్మికత ఇంకా ఆతి జాఞనము యొకక పురోగ్త్మని
తెలుసకోవచుిను.
గురువు: జాఞన కార్కడు, ధ్ర్ి కార్కడు. సహజ రాశి చక్రములో 9,12 స్థానాలక అధిపత్మ.
ధ్ర్ి మారాగన స్థధ్కడను నడిపంచడానికి ఒంటర్షగానే స్థధ్న సపతుీను కలిగిన వాడు. దైవ
జాఞనానికి అవసర్మైన గుణాలను ప్రేరపంచువాడు.
శని: ఆధ్యాత్మిక స్థధ్నలో ఇతర్ గ్రహాలు ఎంతో కొంత సహకర్షంచినా, చీకటి గ్రహము
(Dark Planet) గా పలువబడే ఇంకా అతాంత అశుభ లేక పాప గ్రహమైన శని మాత్రమే జాఞన
సముపార్జనక సహకర్షస్థీడు. జీవితంలో కఠనమైన వాసీవాలను తగిన విధ్ంగా మనస
గ్రహించేలా చేస్త్ర న్మిదిగా ఆతి జాఞనం వైపు అడుగులు వేసేలా చేస్థీడు. శనిని దర్శక లేక
తతవ జాఞన కార్కడు అంటారు. వైరాగ్ా ఇంకా మోక్ష కార్కడు కూడా శని. మోహానిి
వదలేలా, అనిిటినీ తాజంచి వైరాగ్ాం తో ఆతి జాఞనం వైపు నడిపస్థీడు.
కేతు: ఛయా గ్రహాలలో కేతువు ప్రతేాకంగా మోక్ష /వైరాగ్ా కార్కడంటారు. నిజానికి ముకిీ
కార్కడు. మోక్షం పొందినా, సృష్ట్ క్రమంలో త్మర్షగి జనిించవచుి. ముకిీ అంటే ఎపపటికీ
జనిించ నకకర్లేద్య. కేతువు యొకక నక్షత్రం అశివని లోనే చివర్క ర్వి ఉచి బొంద్యతాడు.
జనులందరు సఖముగా నుంద్యరు గాక! అందరూ శర్తర్ సఖాము కలిగి యుంద్యరు గాక!
(అనారోగ్ాములు లేకండును గాక!) అందరు శుభములను చూతురు గాక! ఎవవరు ద్యఃఖమును
పొందకంద్యరు గాక!