You are on page 1of 6

వీరే మన తెలుగు కవులు..

ఆదికవి నన్నయభట్టు

– శతాబ్దం: 11

– ఆస్థా నం: రాజరాజనరేంద్రు డు

– బిరుదులు: ఆదికవి, వాగమశాసనుడు/శబ్ధ శాసనుడు

– రచనలు: ఆంధ్రశబ్ధ చింతామణి (వ్యాకరణ గ్రంథం)

ఆంధ్ర మహాభారతం
– ఆంధ్రమహాభారతంలో నన్నయ్యకు సహకరించినవారు: నారాయణభట్టు
– అలభ్య రచనలు: ఇంద్ర విజయం, చాముండికా విలాసం, లక్షణ సారం
– నన్నయ ఆంధ్రమహాభారతంలో 21/2 పర్వాలు
(ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వం 4 వ అశ్వాసం 142 పద్యాల వరకు) రాశాడు.
– కవితా లక్షణాలు: 1. ప్రసన్నకథాకవితార్థయుక్తి 2. అక్షర రమ్యత 3. నానారుచిరార్థ
సూక్తినిధిత్వం
– ఆర్యోక్తు లు: 1. విశ్వశ్రేయ కావ్యం 2. గత కాలము మేలు వచ్చు కాలముకంటెన్ 3.
వార్తలందు జగము వర్థిల్లు చుండగన్
ఎఱ్ఱన
– ఆస్థా నం: ప్రో లయ వేమారెడ్డి
– బిరుదులు: ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు
– శైలి: వర్ణనాత్మకశైలి
– రచనలు: రామాయణం (మొదటి రచన-అంకితం ప్రో లయ వేమారెడ్డి కి), హరివంశం
– అరణ్య పర్వశేషం (అంకితం: రాజరాజనరేంద్రు డికి)
– నృసింహ పురాణం (అంకితం: అహో బిల నృసింహునికి)
పో తన
– కాలం: 15 వ శతాబ్దం
– గురువు: ఇవటూరి సో మనారాధ్యుడు
– బిరుదులు: సహజ పండితుడు, నిగర్వచూడామణి, శబ్ధా లంకార ప్రియుడు, ఆంధ్ర
జయదేవుడు,
సకల విద్యానాథుడు
– కవితా శైలి: మధుర కవితా నిర్మాణం
– రచనలు: వీరభద్ర విజయం, బో గినీ దండకం, ఆంధ్రమహా భాగవతం, నారాయణ శతకం
– పో తనగారి మొదటి కృతి: వీరభద్ర విజయం
– అంకితం: ఇవటూరి సో మనారాధ్యుడికి
– తెలుగులో వచ్చిన తొలి దండకం: బో గినీ దండకం
(సర్వజ్ఞ సింగభూపాలుడు, బో గినీల ప్రణయ ఇతివృత్త మే బో గినీ దండకం)
– పో తన రచించిన ఆంధ్రమహాభాగవతం పురాణ ప్రక్రియకు చెందింది.
– ఆంధ్ర మహాభాగవతంలోని స్కంధాల సంఖ్య: 12
– మరోపేరు: సాత్తి త సంహిత
– ఆంధ్ర మహాభాగవతం అంకితం: భద్రా ద్రి శ్రీరామచంద్రు డికి
– భాగవతాన్ని తనకు అంకితం ఇవ్వాలని కోరిన రాజు- సర్వజ్ఞ సింగభూపాలుడు
– రాజ తిరస్కారం చేసిన మొదటి కవి: పో తన
– మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఇమ్మని దుర్గమ్మను కోరాడు.
– శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విలాసుడు అని పో తనను పిలుస్తా రు.
– సత్కవుల్ హాలికులైననేమి అని అన్నాడు.
– విబుధ జనుల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని పో తన
ప్రకటించుకున్నాడు.
శ్రీనాథుడు
– ఆస్థా నం: పెదకోమటి వేమారెడ్డి
– బిరుదులు: కవిసార్వభౌముడు, ఈశ్వరార్చన కళాశీలుడు, బ్రా హ్మీదత్త వరప్రసాదుడు
– శ్రీనాథుడు సాహిత్య పాండిత్యంలో గౌడ డిండిమభట్ట్టును ఓడించి అతని కంచుఢంకాను
బద్ధ లు కొట్టా డు.
– ప్రౌ ఢ దేవరాయల ఆస్థా నంలో ముత్యాలశాలలో కనకాభిషేకం పొందిన వ్యక్తి శ్రీనాథుడు
– గౌడడిండిమభట్టు అసలు పేరు: అరుణ గిరినాథుడు
రచనలు
– మరుత్త రాట్చరిత్ర, శాలివాహన సప్త శతి, పండితారాధ్య చరిత్ర, నందనందన చరిత్ర,
శృంగారనైషధం, హరవిలాసం, కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర
చరిత్ర, క్రీడాభిరామం
– శ్రీనాథుడు 14 ఏండ్ల వయస్సులోనే రచించిన రచన: మరుత్త రాట్చరిత్ర
– శ్రీనాథుడి సీస పద్యాలకు విశిష్ట స్థా నం ఉంది.
– శ్రీనాథుడిని డు ము వుల కవి అని పిలుస్తా రు.
తిక్కన సో మయాజి
– ఆస్థా నం: మనుమసిద్ధి
– బిరుదులు: కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రు డు, మనుమసిద్ధి రాజ్యస్థా పనాచార్య
– రచనలు: నిర్వచనోత్త ర రామాయణం (మొదటి రచన)
– నిర్ అంటే లేనిది
– వచనం లేని రామాయణం నిర్వచనోత్త ర రామాయణం
– అంకితం: మనుమసిద్ధి
ఆంధ్రమహాభారతం
– తిక్కన ఆంధ్రమహాభారతంలో 15 పర్వాలు రచించాడు.
(విరాట పర్వం నుంచి మొదలుకొని స్వర్గా రోహణ పర్వం వరకు)
– అంకితం: హరహరనాథుడు
– ఇతర రచనలు: 1) విజయ సేనము 2) కృష్ణ శతకము (అలభ్యం) 3) కవి సార్వభౌమ
ఛందస్సు (ఆలభ్యం)
– శైలి: నాటకీయత
గుర్రంజాషువా
– జన్మస్థ లం: గుంటూరు జిల్లా వినుకొండ
– బిరుదులు: కవికోకిల, కవితా విశారద, మధురశ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ
రచనలు- అనాథ, స్వప్నకథ, గబ్బిలం, కాందిశీకుడు, స్వయంవరం, రాష్ట్రపూజ, కొత్త లోకం,
ముసాఫరులు, నాగార్జు నసాగర్, ముంతాజ్‌మహల్, ఫిరదౌసి
– స్వీయచరిత్ర: నా కథ (పద్యరూపంలో రాశాడు)
– జీవిత చరిత్రలు: క్రీస్తు చరిత్ర, బాపూజీ, నేతాజీ
– క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
– మాతలకు మాత సకల సంపత్సమేత అని భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం
జాషువా
– కవినిగన్న తల్లి గర్భంబు ధన్యంబు. కృతిన్ చెందు వాడు నృపండు వాడు.
– నాకు తిరుగులేదు విశ్వనరుండను నేను అని ప్రకటించుకున్నాడు.
– వడగాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని అన్నాడు.
సి నారాయణరెడ్డి (సినారె)
– జననం: 1931 కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హన్మాజీపేట గ్రా మం
– బిరుదులు: పద్మభూషణ్ (1992)
– ప్రతిష్ఠా త్మకమైన జ్ఞా నపీఠ్ అవార్డు ను అందుకున్న రెండో తెలుగు వ్యక్తి.
– రచన: విశ్వంభర (1988)
రచనలు- మధ్య తరగతి మందహాసం, మంటలూ – మానవుడూ, ఉదయం నా హృదయం,
ఇంటిపేరు చైతన్యం, కవిత నా చిరునామ, మార్పు నా తీర్పు, కలం సాక్షిగా, నడక నా తల్లి,
ప్రపంచ పదులు
– గేయకావ్యాలు: నాగార్జు న సాగరం, కర్పూర వసంతరాయలు, రుతుచక్రం, జాతిరత్న
– గేయరూపాలు: రామప్ప, తరతరాల వెలుగు
– ఖండ కావ్యాలు: జలపాతం, దివ్వెలమువ్వలు
– పరిశోధన గ్రంథం: ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు
– దీర్ఘకావ్యం: భూమిక, మట్టి మనిషి – ఆకాశం
– ముచ్చటగా మూడువారాలు
– మలేషియాలో తెలుగువాణి
– సో వియట్ రష్యాలో పదిరోజులు
– సినారెవారు ప్రపంచ పదులు రచనలో ఏ రాపిడి లేకుండ వజ్రం ఎలా మెరుస్తుంది, ఏ
అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది అని అన్నారు.
– మంచి ఏ కొంచమైనా చాలు మార్పు రావాలంటే అని పలికారు
– కురిసేవానకు స్వార్థం లేదుపండే పంటకు స్వార్థం లేదునట్టనడుమ ఉన్న ఈ
మానవుడికెందుకు స్వార్థం
తెలుగు ప్రా చీన కవులు
 అన్నమయ్య
 ఆతుకూరి మొల్ల
 ఎఱ్రా ప్రగడ
 కృష్ణ మాచార్యుడు
 క్షేత్రయ్య
 జగన్నాథ పండితరాయలు
 తిక్కన
 తెనాలి రామకృష్ణు డు
 త్యాగరాజు
 నన్నయ్య
 బమ్మెర పో తన
 రామదాసు
 వామనభట్టబాణుడు
 వేమన
 శ్రీనాథుడు

You might also like