Professional Documents
Culture Documents
Pancharamalu Samrlakota
Pancharamalu Samrlakota
పంచారామలలో ఒకటి అయిన శ్రీ కుమారామా భీమేశ్వర క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా
అందుకే ఈ క్షేత్రా నికి కుమారామం అని అంటారని ప్రతీతి. సామర్ల కోట లోని
నిర్మాణ శైలి కూడా ఒకటే. ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రా రంభమై సుమారు క్రీ.శ.
922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు
కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను
తేలికగా గుర్తించవచ్చును.
ఒకటి పూర్వం ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువగా వుండేవారని , ఈ గ్రా మం వారికి కోట
వలె చాలా సురక్షితం గా వుండేదని కాబట్టి స్వాముల కోట అనేవారని అదే కాలక్రమేణ
పేర్లు అని మనకి శ్రీనాధుని సాహిత్యం వలన తెలుస్తు ంది.అంతే కాక శిలశాసనాలు కూడా
ఆలయ నిర్మాణ శైలి చూస్తే ద్రా క్షారామం లోని భీమేశ్వర ఆలయాన్ని పో లి వుంటుంది.ఈ
గుడి చుట్టూ చెక్కిన ఇనుపరాతి తో కట్టిన రెండు ప్రా కరాలు వున్నాయి.బయట ప్రా కరానికి
అర్ధమండపాలు వుంటాయి.ఇంకా లోపలి ప్రా కారం లోకి వస్తే ఇది సమతలం గా రెండు
భాగాలుగా చేయబడి మద్య లో ఒక చూరు వుంటుంది.ఈ లోపలి ప్రా కారం వెనుక గోడ ను
చతురాస్రా కారంగా రెండు అంతస్తు లలో నిర్మించారు. రెండో అంతస్తు వరకు దాదాపు 14
వుంటుంది.
ఆలయ శైలి లో ఒక విశేషం ఏమిటంటే ప్రతి శిలా స్త ంభం దేని కదే ప్రత్యేకం గా
వుంటుంది.ఏ రెండు స్త ంభాలు ఒకేలా వుండవు,ప్రతి స్త ంభం నిర్మాణం లోనూ ఎంతో కొంత
స్వామి ఎదురుగా నిలచినప్పుడు కుడి ప్రక్కన స్త ంభం పైన జ్యోతిర్లింగం అయిన శివుని
ఉత్త మ సాధన కై సాధన యందు కొన్ని మెట్లు ఎక్కితేనే కానీ భగవంతుని అనుగ్రహం
మెట్లు .అవి కూడా చాలా చిత్రంగా రెండు దార్లు వుంటాయి.గర్భ గుడికి ఆగ్నేయం వైపున
గర్భగుడికి రెండు నాసికా రంధ్రా ల లా వుంటాయి. ఎలా అంటే మనిషి యొక్క నాసిక
రంధ్రా లలో ఎడమ వైపుది చంద్ర నాడీ,కుడి వైపుది సూర్య నాడీ ,యోగి యోగ మార్గ ం లో
ఈ రెండు నాదుల ద్వారా ప్రా ణమయము ప్రక్రియ ద్వారా ప్రా ణము ని సహస్రా రమున
వుంటాడు.ఈ భీమేశ్వర స్వామి దర్శనం కూడా ఈ రెండు మెట్ల దారి ద్వారా మనకి ఈ
అమ్మలు గన్న అమ్మ ముగ్గు రమ్మల మూలపుటమ్మ ఇక్కడ బాల త్రిపుర సుందరి పేరు
తో స్వామి వారి దేవేరి గా కొలువై వుంది.ఆ చల్ల ని తల్లిని చూడటానికి రెండు కళ్ళు
చాలవు .ఆ కరుణామయి తన చల్ల్ని చూపులతో తాన భక్తు లు అయిన బిడ్డ లను సదా
కాపాడుతువుంటుంది.ఈ ఆలయం లో అమంవారి తో పాటు ఆలయం చుట్టూ వున్న
మండపం లో చిన్న చిన్న గదులలో ప్రధాన దేవతలు కొలువు తీరి స్వామి ని సేవిస్తూ
అంటారు.
ఈ ఆలయ నిర్మాణం లో మరో విశేషం ఏమిటంటే చైత,్ర వైశాఖ మాసాలలో సూర్య దేవుని
ఎందుకంటే ఆయన నాభి లో కాంతివంతమైన వజ్రం వుండేది ఆట.ఆ వజ్రం నుండే వచ్చే
కాంతి రాత్రి పూట భక్తు లకు మార్గ దర్శకముగా వుండేది ఆట.ఇప్పుడు ఆ వజ్రం లేదు
కాని నాభి వజ్రం వున్న చోట ఖాళీ గా కనిపిస్తు ంది.ఆలయం లో లోపలి ప్రా కారం బయట
వుంది.దీని కప్ప స్త ంభం అంటారు.దీని పైన చెక్కబడి వున్న శిలా శాసనం బట్టి నిధి ఆశతో
కోటిలింగాల నుండి రాతిని తెప్పించి కొత్త నందిని పునః ప్రతిష్ట చేయించి నట్టు తెలుస్తు ంది.
ఊరేగిస్తా రు.
ఇవే కాకుండా పై రెండు ఆలయాలకంటే కూడా ఇంకా పురాతనమైన ఆలయం వుంది అధి
ఉన్నది. రైల్వే స్ట ఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రా ంతాల నుండి వచ్చే రైళ్లన్నీ
ఆగుతాయి. రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ దూరంలో ఉన్న
దాని సమీప ప్రా ంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం కలదు.కాకినాడ నుండి సామర్ల కోట
ఇరువైపుల పెద్ద పెద్ద చెట్లతో చాలా ఆహ్లా దముగా వుంటుంది. అంతే కాకుండా , ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట ్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే
యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తు న్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర కార్తీక మాసం
లో ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు
ముగుస్తు ంది.