Professional Documents
Culture Documents
Bhagavatgeeta
Bhagavatgeeta
ver 1
ముఖ్య విషయముల సంగ్రహము మరియు ముఖ్య శ్లో కముల tatparyamu .
ఉపో ద్ఘా తం
అశాశ్వతములయిన శరీరములను తన అజ్ఞా నముతో శాశ్వతమయినవిగా భావించి దుక్ఖిస్తు న్న అర్జు నుని చూసి ,
పరమాత్మ అర్జు నుని ta ద్వారా సమస్త జీవాత్మలను అజ్ఞా నము నుండి జ్ఞా నము వైపు నకు మరల్చి జీవాత్మల
ఉద్ధ రణే తన కర్త వ్యమని ప్రకటించి ఉన్నారు. జీవాత్మల ఉద్ధ రణకు పరమాత్మ తాను చేసిన ప్రయత్నాలు , తన
అవతారముల లక్ష్యము, చాతుర్వర్ణ జీవాత్మల సృష్టి , జీవాత్మల అజ్ఞా నము , జీవాత్మల లక్ష్యము , విధి, జీవాత్మల
మోక్షానికి గల రెండు విభిన్న మార్గ ములు, అన్ని జీవాత్మలకు కర్మాచరణ ఆవశ్యకత , అనివార్యత , కర్మ యోగ సిద్ధి ,
జ్ఞా న యోగం ద్వారా మోక్షము అని ఒక క్రమ పద్ధ తిలో చెప్పారు. సంషిప్తముగా జీవాత్మల జన్మ , మరణ
రహస్యము , శరీర అశాశ్వతత్వము , జీవాత్మల శాశ్వతత్వము, జీవాత్మల అజ్ఞా నానికి కారణములు , జీవాత్మల
కర్త వ్యము , విధి ,జీవాత్మల మోక్షమునకు మార్గ ములు వివరింపబడ్డా యి. అయితే ప్రతి భగవత్ గీత పుస్త కములో ఇవి
అన్నీ సహేతుకంగా గొప్ప, గొప్ప జ్ఞా నులచే ఇంతకుముందే వివరింపబడినాయి కదా. మళ్ళీ ఇంకొకటి అవసరము
ఏమిటి ? అనే ప్రశ్నలు పాఠకులకు ఉత్పన్నమవుతాయి. అలాగే ఒకసారి క్షణ కాలం పేజీలు తిరగవేసి చూస్తే
శ్లో కముల క్రమసంఖ్యకు విఘూతము కలిగిందేమిటి ? ఎటువంటి పాఠకులను ఉద్దేశించబడింది ? అనే ప్రశ్నలు
ఈ చిన్న పుస్త కము. అయితే , మిగతా వివరాలు శోధించి సరిదిద్దా లి వెర్షన్ 2 ఆపైన పుస్త కములు ఆ ఉద్దేశానికై
నిర్దేశించబడినవి. భగవత్ గీత మొదటి సారి అధ్యయనము చేయ పూనుకొన్న పాఠకులను ఉద్దేశించి రాయబడినదిగా
భావించ వచ్చు. అయితే భగవత్ గీతా పఠనము , పారాయణ నిరంతరంగా చేస్తు న్న పాఠకులు ఈ చిన్న ప్రయత్నము
ఇందులో గల భావము నుండి అచ్చు తప్పొప్పుల వరకు ఎటువంటి తప్పుల నయినా గమనించి క్షమించి ఇతర
పాఠకులు కూడా అనేకసార్లు చదివి ఎటువంటి తప్పుల నయినా గమనించి క్షమించి ఇతర పాఠకులకు
పుస్త కాలలోనించి గ్రహించబడ్డా యో ఆ యా పుస్త కాల వివరాలు పుస్త కము చివర్లో రిఫరెన్స్ పట్టీ గా చూపబడ్డా యి .
పుస్త కము నిడివి పెరగకుండా ఉండేందుకు అలాగే వివరణ కొరకు ఉద్దేశింపబడిన కధలు , వ్యాసములు
చెప్పవచ్చు. మొదటిసారి భగవత్ గీత సారాంశ పఠనం పాఠకుని ఆధ్యాత్మిక జ్ఞా నార్జనలో మొదటిమెట్టని
భావించవచ్చు. ఇటువంటి భగవత్ సంభంద కార్యము తలపెట్టడమే ఆ పాఠకుడిపై భగవంతుని కటాక్షము . ఇది ఆ
పాఠకుడిని కార్యోన్ముఖుని చేస్తూ రెండవమెట్టు కూ మరియు ఆ పైన మెట్లకు చేర్చాలని మిగతా భగవత్ భందువుల
ఎల్ల వేళలా సంసిద్దు లై ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఆ పాఠకుడు తన మొదటి ప్రయత్నములో విజయం
మొదటిమెట్టు ఎక్కలేక జారి పడిపో తాడేమో అనే భయం పట్టు కుంది. ఈ భయానికి గల కారణము అటువంటి తోటి
సాధకుల అజ్ఞా నము తప్ప మరేమీ కాదు. ఇంతకూ తోటి పాఠకుల భయానికి కారణభూతమయిన విషయాలను
పరిశీలిస్తే , మొదటి సారి పాఠకులు ఏ భగవత్ గీత పుస్త కము తెరిచినా , 18 అధ్యాయాలను , అందులోగల 700 ఫై
చిలుకు శ్లో కాలను గమనించి ఒకింత నిరాశా , నిస్పృహలు కలుగ అవకాశము వున్నది అనే అజ్ఞా నపూరిత భావన
కలగడమే .దీనికి కారణము ఈ మాయ ప్రపంచము , కాలప్రభావము అని వేరే చెప్పనక్కరలేదు. ఇక రెండవ మెట్టు
కు వెళ్తే , ఈ 18 అధ్యాయములు అందులో ఉన్న శ్లో కముల తాత్పర్యములో గల విషయంను మొదటి సారి పూర్తిగా
చదివినా లేదా సమయాభావం వలన పైపై న ఒక సారి కంటి తో స్కాన్ చేస్తూ గమనించినా లేదా విషయం
నిర్ధా రణకు పలుమార్లు చదివినా ఒక విషయము పాఠకునికి అవగాహనకు వచ్చే అవకాశము ఉన్నది అని
శ్లో కాలలో అనేక సార్లు పునరావృతము గా రావడమే. ఈ విధముగా పునరావృతముగా అంశాలు రావడము వల్ల ఆ
యా అధ్యాయముల వివరణ సరళి అర్ధం కాక ఆ మొదటి సారి పాఠకుడు అయోమయములో పడే అవకాశము
మొదటిసారి భగవత్ గీత పాఠకుడు , భగవత్ గీత సంఖ్యా పరమయిన పరిమాణము చూసిగానీ లేదా విషయం
పునరావృతం వల్ల కలిగే అయోమయం వల్ల గానీ కలత చెందక ముందుకు సాగేందుకు పాఠకుడిని కార్యోన్ముఖుని
చెయ్యాలనే ఏకైక ఉద్దేశముతో ఈ చిన్న ప్రయత్నము చేయడమయినది. ఈ పుస్త కం ముందుగా చదవడం వల్ల
భగవత్ గీత సారంశాము ముందుగా పాఠకుడి మదిలోకి వెళ్తు ంది . ఆ చిన్న అనుభవం తో ఆ పాఠకుడు లో
ఉత్సాహం పెరిగి పూర్తి భగవత్ గీత అనేకసార్లు చదివి అర్ధము చేసుకొని తదనంతరం నిరంతర భగవత్ గీత
పరాయణకు ఉపక్రమించగలుగుతాడని భావిస్తు న్నాము. ఇతరులను కుడా ఈ మార్గ ంలోనికి ప్రో త్సహించగలుగుతాడనే
ఆశ .
రెండవ విషయము ఈ విధమయిన తాత్పర్యముల కూర్పును కుప్పపో సిన వజ్ర వైడూర్య మణి, మాణిక్య
రత్న ముల ను వేర్వేరు గా విడదీసి పెట్టినట్టు గా అనుకోవచ్చు . లేదా పరమాత్మ కు రకరకాల పూలతో కట్టిన
భగవత్ గీత అనే దండలో ని పువ్వులను ఒకేరకమయినవి ఒకదగ్గ ర ఉండేటట్లు దండను మళ్ళీ కట్టినట్లు గా
భావించవచ్చు .
---
అధ్యాయములు
అధ్యాయం 8 . pramanalu
అధ్యాయం 9 . పరమపదం
4 -3 స ఏవాయం
అతి రహస్యమయిన పురాతనమయిన ఈ యోగ జ్ఞా నమును అతి భక్తు డు , విశ్వాసపాత్రు డు ప్రియసఖుడయిన
అర్జు నునికి వివరించి తద్వారా జీవులను ఉద్ధ రించే కార్యక్రమమునకు పరమత్మ పూనుకొన్నాడని భావము.
4 -1 ఇమం
4 -2 ఏవం
అతి రహస్యమయిన , ఈ భగవత్ తత్వ జ్ఞా నమును సూర్య భగవానుని ద్వారా వైవస్వత మనువు ద్వారా , ఇష్వాకు
రాజర్షు ల ద్వారా జీవులందరికీ ప్రా ప్త మయ్యేటట్లు అనుగ్రహించితిని. అయితే కాలక్రమమున ఈ తత్వ యోగము
4 -6 అజోపి
4 -7 యదా
4 -8 పవిత్రా ణాయ
నేను జన్మ రహితుడను . శాశ్వతుడను. అయినను జీవాత్మలను ఈ విధమయిన అజ్ఞా నము నుండి ఉద్ద రించడానికి
తెలుసుకొనగలుగుతున్నారు.
నాలుగు రకములయిన భక్తు లు పరమాత్మను తెలుసుకొనే ప్రయత్నించెదరు . అర్థా ర్థి ,జ్ఞా నార్ది,శాంత్యార్ధి, జ్ఞా నీ
పరమాత్మను భజించెదరు. జ్ఞా నీ పరమాత్మకు ఇష్టు డు. జ్ఞా నీ పరమాత్మా స్వరూపమే. పరమాత్మ యందె స్టితుడు.
అనేకానేక జన్మలు పరమాత్మ యందె రమించి శరణు వేడే జ్ఞా నీ దొ రుకుట దుర్ల భము.
చేయుదురు. వారికి ఆ దేవత ఫై ఏకాగ్రత పరమాత్మ కలుగజేయును . ఆ యా దేవతలా ద్వారా ఆ సకామా భక్తు డి
కోరుకున్న క్షుద్రమయిన ,నీచమయిన భోగములను పరమాత్మ అందజేయును. అయిననూ వారందరూ తుదకు
పరమాత్మనే చేరెదరు.
పరమాత్మ అవ్యక్తు డు, శాశ్వతుడు , అజ్ఞా నులయిన జీవులు పరమాత్మను కూడా జనన మరణ చక్రములో ని జీవి
వలే ఉహింతురు. యోగ మాయ చే ఎవ్వరికీ గోచరించరు . భూత వర్త మాన భవిష్యత్ కాల జీవులను పరమాత్మ
ఎరుగును . కానీ పరమాత్మను జీవులు ఎరుగరు. జ్ఞా నులయిన జీవులు పరమాత్మను ఎరుగుదురు.
4 -5 బహూని
4 -9 జన్మ కర్మ చ మే
పరమాత్మ తాను జీవులను ఈ అజ్ఞా నము నుండి ఉద్ద రించుటకు అనేకానేక జన్మలు జీవులలానే ఎత్తా నని, ,
పరమాత్మ సర్వజ్ఞ త్వము , పూర్వ జన్మల జ్ఞా నము పరమాత్మకు కలదని, జీవాత్మలు అట్టి పూర్వ జన్మల గురించి
ఏమీ తెలియదని చెప్పారు.నేనే జీవాత్మల ప్రభువు ను .నా జన్మలు , అవతారములు, కర్మలు దివ్యమయినవి
.జీవాత్మల ఉద్ద రణ కొరకు నిర్దేశింప బడినవి. ఈ నా తత్వ రహస్యము తెలుసుకొన్న జీవులు అంత్య కాలములో నన్ను
చేరుకొనుచున్నారు.
5 -15 నాదత్తే
పరమాత్మ మానవుల కర్మలకు గానీ వారి కర్త ృత్వములకు గానీ కర్మ ఫలమూల గురించిన చింతన ను గాని
ఏర్పడును. పరమాత్మ కర్త ృత్వము తీసుకుంటే జీవులకు కర్మ బంధ విమోచన కు మార్గ ము ఉండదు.
4 -11 ఏ యధా
4 -12 కాంక్షంతః
3 -౩౦ మయి సర్వాణి
౩-31 ఏ మే మతమిదం
౩- 32 ఏ తేతదభ్య
భక్తు లు ఏమికోరిన అనుగ్రహించుచున్నాను. ఆ విధముగా సంతుష్టు లవుచున్న భక్తు లు నా తత్వజ్ఞా నము కొరకు
వివిధ మార్గ ములలో ప్రయత్నిసున్నారు . కర్మయోగ మార్గ ము లో భక్తు లు శీఘ్ర ఫలాసక్తి తో ఇతర దేవతలను
పూజిస్తు న్నారు. ఆయా దేవతల ద్వారా వారికీ శీఘ్రముగా కర్మ ఫలములను అందచేయు చున్నాను అని
పరమాత్మా తెల్పెను. అంతర్యామిని, పరమాత్మను అయినా నాయందే చిత్త ములుంచి, కర్మములన్నిటినీ నాకే
సమర్పించి కర్మాచరణ చేయమని పరమాత్మ తన సందేశముగా జీవాత్మలకు చెప్పుచున్నారు. శ్రద్ధ యుక్తు లతో నా
ఈ సందేశము ను ఆచరించే మనుష్యులు కుడా సమస్త కర్మ భంధములనుండి ముక్తు లయ్యెదరు. నా ఈ ఉపదేశము
భగవంతుడు యజ్ఞ , తపో భోక్త . సర్వ లోకాధిపతి , ప్రా ణులకూ ఆత్మీయుడు . అవాజ్య దయాళువు .ప్రేమ
8 -3 అక్షరం 8 -4 అధిభూతం
బ్రహ్మము అనగా పరమాత్మ, అధ్యాత్మ అనగా జీవాత్మ అది భూతం అనగా శరీరం అది దైవం అనగా పరమాత్మ అది
9 .1 ఇదం
9 .2 రాజా విద్యా
9 -15 జ్ఞా న 9 -16 అహమ్ 9 -17 పితా 9 -18 గతి 9 -19 తపామ్యా
జగత్తు అంతా పరమాత్మ నిండియున్నాడు . ప్రక్రు తి , ప్రా ణులు అంతా పరమాత్మ యందె అస్తిరమై నిమిడి ఉన్నాయి
. paramaatme poshakudu mariyu సృష్టికర్త . కానీ పరమాత్మ నిరాకారి . దేనియందు స్థితుడు కాడు..
కల్పాంతమున జీవులు ప్రకృతి లో చేరును . కల్పాదిన పరమాత్మ జీవులను తిరిగి సృష్టించును. సర్వ
స్వతంత్రు లయిన భూత సముదాయమును ప్రక్రు తి ద్వారా వారి కర్మ ఫల పునర్జన్మలను ఒసగుచున్నాdu . intha
చేస్తు న్న పరమాత్మకు కర్మలు అంటవు. ఏలనన , నిరాశక్తి ,జీవుల ఉద్ద రణ లక్ష్యము గ చేయుటవలననే.
పరమాత్మయే సృష్టికి ప్రకృతికి అధ్యక్షుడు.కానీ మూఢులు పరమాత్మను ఇతర జీవులవలె తలంతురు . మహాత్ములు
పరమాత్మే తల్లి, తండ్రి, తాత, కర్మ ఫల దాత, ఓంకారము, జ్ఞా నము, వేదములు పవిత్రము అయివున్నాడు.ఆధారము,
నిరాధారం,పో షణ, శుభ , అశుభములు, ఇల్లు , శ్రేయస్సు ,ఉత్పత్తీ , ప్రళయమూ అన్నీ పరమాత్మే. పరమాత్మే
అహమాత్మా 10 -21 ఆదిత్య 10 -22 వేదానాం 10 -23 రుద్రా ణాం 10 -24 పురోధసాం 10 -25 నుండి 10 -42 వరకు.
పరమాత్మ విభూతి గోప్యము మరియు మహిమాన్వితము . పరమాత్మ లీలలు , అవతార విశేషములు దేవతలకూ,
మహర్షు లకు సైతము తెలియవు ఎందుకంటే వారికీ పరమాత్మే మూల పురుషుడు. బుద్ధి, అహింసాది
నలుగురు తరువాతి సప్త మహర్షు లు పరమాత్మ సంకల్పము వల్ల నే జన్మించిరి. ఈ సమస్త జగత్తు కు పరమాత్మయే
మూల కారణము. ఆత్మయు ఆదియు అంతము ,ప్రా ణుల స్తు తి లయములకు కారణమూ పరమాత్మయే .
పరమాత్మ. వేదాలలో సామవేదం, దేవతలలో ఇంద్రు డు, ఇంద్రియములలో మనస్సు, ప్రా ణులలో శక్తీ పరమాత్మయే.
ఏకాదశ రుద్రు లలో శంకరుడు, యక్షులలో కుబేరుడు, అష్ట వసువులలో అగ్ని, పర్వతములలో, సుమేరు
పరమాత్మయే. బృహు మహర్షి, ఓంకారము ,జపయజ్ఞ ము,హిమాలయము,అస్వస్ధ వృక్షము, నారద ముని, చిత్ర
అయినా వరుణుడు పితరులతో ఆర్యముడు, యముడు ,ప్రహ్లా దుడు, కాలము, సింహము, గరుత్మంతుడు
పరమాత్మయే,. వాయువు, శ్రీరాముడు, మొసలి, గంగానది కుడా పరమాత్మయే. సృష్టి ఆద్యంతములు, బ్రహ్మ విద్య ,
తత్వ వాదన ,అక్షరములలో, ఆ , ద్వంద్వ సమాసము,అక్షయ కాలము, విరాట్ పురుషుడును, అందరినీ ధరియించి ,
భరించు పరమాత్మయే. మృతువు, ఉత్పత్తి , కీర్తి, మేధా, శ్రీ, వాక్కు, స్మృతి క్షమ పరమాత్మయే. శృతులలో
బృహత్సామము, ఛందస్సు లో గాయత్రీ, మార్గ శిరం, వసంత ఋతువు ,జూదము, విజయము,నిశ్చయము, సాత్విక
విభూతియే.
13 - 30 యదా
పర బ్రహ్మయే అనాది . తెలుసుకో తగినది .సర్వము ఆవరించి ఉన్నది. అతనే ఇంద్రియములు కానీ
ఇంద్రియాతీతుడు . అతనే గుణములు . కానీ గుణాతీతుడు. నిర్గు ణుడు. నిరాశక్తి తో జగత్తు ను భరించి
అత్యంత సమీపముగా చరాచర రూపుడై స్థితుడై ఉన్నాడు. ఆకాశమువలె విభజించ వీలుకాని ఒకే రూపముతో,
మరియు సమస్త చరా చర ప్రా ణులలో వేర్వేరుగా గోచరించుచుండును. జీవుల హృదయమునందు నివాసి. సమత్స
ప్రా ణులు ఆ పరమాత్మనుండియే విస్త రిసున్నవి. బ్రహ్మగా సృష్టికర్త , లయకారకుడయిన రుద్రు నిగా , పో షకుడిగా విష్ణు
అయివున్నాడు. పరం జ్యోతి స్వరూపుడు,మాయాతీతుడు, జ్ఞా న స్వరూపుడు ,జ్ఞా న ప్రదాత ,తత్వ జ్ఞా న ము ద్వారా
13 - 22 ఉపద్రష్టా
దేహమునందు ఆత్మ పరమాత్మయే. సాక్షిభూతుడుగా ఉపద్రష్ట అనీ, సమ్మతి నిచ్చుచూ అనుమంత అనీ
,పో షించువాడు గ భర్త అనీ అనుభవించు వాడుగా భోక్త అనీ, అందరికీ స్వామి గ మహేశ్వర అనీ, శుద్ధ సచ్చితానంద
7 -4 భూమి
7 -5 ఆపరే
7 -6 ఏతద్యోనీని
7 -7 మత్త హ
జీవాత్మలను బంధించే ప్రకృతి ఎనిమిది అంగములు భూమి, నీరు, అగ్ని, ఆకాశము, వాయువు ,మనస్సు, బుద్ధి,
అహంకారము కలిపి పరమాత్మ అపర లేదా జడ ప్రకృతి . ఇదికాక ఈ జగత్తు నంతటినీ ధరించే వేరొక ప్రకృతి
జగత్తు కు ,జీవుల పుట్టు కకు , విలీనమునకు పరమాత్మయే కారణ భూతుడు మరియు ప్రభువు. అన్నియూ
కాంతి, పౌరుషము , రసము ,శబ్ద ము ,తేజస్సు, జీవ శక్తీ , తపశ్శక్తి , ప్రజ్ఞ, బలము,దయ, కామము ఆ పరమాత్మ
నుండియే జనించుచున్నవి. కానీ పరమాత్మ నిర్గు ణ మూర్తి. పరమాత్మ శాశ్వత సనాతన బీజము.
7 - 12 ఏ చైవ
ప్రకృతి పురుషులు రెండూ అనాది, సనాతన మయినవి అశాశ్వతమయినది ప్రకృతి, శాశ్వతమయినది పురుషుడు
మరియు జీవాత్మ లేదా పరమాత్మ , రాగ ద్వషాది వికారములు ప్రకృతి జనితములు ,త్రిగుణాత్మకమయిన
పధార్ధములన్నీ ప్రకృతి మూలము. కార్యములు అనగా పంచ భూతములు, దశ ఇంద్రియములు ను కలిపి అంటారు
. కారణములు అనగా మూడు అంతః కరణములు అయిన బుద్ధి , అహంకారము, మనస్సు ఐదు జ్ఞా నేంద్రియములు
ఐదు కర్మేద్రియములు కలిపి పదమూడు కరణములు అంటారు. ఈ విధమయిన 23 తత్వములు ప్రకృతి నుండియే
జనించినవి. అయితే సుఖ దుఃఖములను అనుభవమునకు జీవాత్మయే హేతువు. పురుషుడు ప్రకృతి నందు
భూతముల గుణములు ఆకాశమును సో కలేవో అదేవిధముగా ప్రా ణులందు ష్ఠితమయి ఉన్నపటికీ , పరమాత్మ
నిర్గు ణుడవడము వల్ల జీవుల గుణ దో షములు పరమాత్మకు అంటవు. ఒక్క సూర్యుడే సమస్త జగత్తు నూ
ఏవిధముగా ప్రకాశింప జేయు చున్నాడో , సమస్త జీవులనూ ఒక్క పరమాత్మ యే ఒకే ఆత్మగా గ
క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము లేదా ప్రకృతి పురుషుల సంయోగము వలన ఉత్పన్నమయినదని తెలుసుకొన్న మరియు
4 -13 చాతుర్వర్ణం
2 -47 కర్మణ్యే
జీవాత్మల ఉద్ధ రణే లక్ష్యముగా చాతుర్వణ సృష్టి , దైవాంశ గుణాకరప్రభావితమయిన జీవాత్మల జన్మలు , తద్వారా
సంక్రమించిన కర్మ యోగాచారణ , ధర్మ ,శాస్త ్ర వేదో క్తమయిన కర్మాచరణ , దైవాంశ అంగములయిన బుద్ధి, మనసు ,
ఇంద్రియ ప్రభావిత జ్ఞా న కర్మ సన్యాస యోగము నకు తానే సృష్టి కర్త నని పరమాత్మ ప్రకటించారు. .సృష్టి లయములు
త న ద్వారా జరుగు చున్నాయని పరమాత్మ చెప్పెను. ఈ విధముగా కర్మలు చెయ్యడానికి తగిన శరీరావయవా
పూర్వజన్మ కర్మ ఫలానుభవము ను బట్టి చాతుర్వర్ణ జన్మ ద్వారా పరమాత్మ సృష్టిలో భాగమయిఉన్నది . అయితే
, జీవాత్మల కర్మాచరణ నిర్ణయము తత్ కర్మాచరణము కేవలము సర్వ స్వతంత్ర జీవాత్మల త్రైగుణ విభాగ
ఇవ్వబడినది . అందులకే కర్మలతో కర్మ బంధం జీవాత్మలకు ఏర్పడుచున్నది. .అయితే కర్మ ఫలితం ఫై
జీవాత్మలకు అధికారము లేదు. సృష్టి కర్త అయిన పరమాత్మకు యీ జీవాత్మ కర్మాచరణ నిర్ణయము పైన గాని ,కర్మ
ఫలితము పైన గాని ఆసక్తి లేదు. కేవలము సృష్టిలో భాగముగా పరమాత్మ జీవాత్మ చేసే కర్మలకు , వాటి ఫలితాలకు
సాక్షిగా వుంటూ, కర్మ ఫలితాన్ని జీవాత్మకు సత్వరమే అందచేయాలని , తద్వారా జీవాత్మను కర్మ బంధం నుండి
విముక్తు డిని చెయ్యాలని , జీవాత్మలను ఎల్ల వేళలా ఉద్ద రించాలనే లక్ష్యం తో సృష్టి కార్యక్రమమును
నిర్వహిస్తు న్నారు.
గా అనుసరించాలి . తమ తమ కర్త వ్య పాలన విధిగా చెయ్యాలి. ఇంద్రియ శరీర సుఖ ములకొరకు కర్మలనాచరించేవాడు
ఆ కర్మ ఫల భందుడయి , ఆ కర్మ ఫల ప్రా ప్తి కొరకు కోటానుకోట్ల పునర్జన్మలను ఎత్తు చున్నాడు. అట్టి వాని జన్మ
వ్యర్థం.
చ 2 సృష్టి కార్యం
సృష్టి తత్వమును వివరించే పరమ జ్ఞా నమును పరమాత్మ తెలుపుచున్నారు. జడమయిన మూల ప్రకృతి కుడా
పరబ్రహ్మ స్వరూపమే. అదియే సర్వ ప్రా ణుల జన్మ స్థా నము . ఆ మూల ప్రకృతి నందు చైతన్య వంతమయిన చేతన
పురుషుల సంయోగమే సర్వ భూతముల ఉత్పత్తి కి కారణము. జడ ప్రకృతి నానా స్త్రీ , పురుష రూపము ధరించి
సకల ప్రా ణులకూ తన గర్భమున జన్మ లిచ్చుచున్నది. మూల ప్రకృతియే సర్వ ప్రా ణుల తల్లి. నశించునది. ఈ
విధముగా బీజస్థా పన చేయు పరమాత్మ యే తండ్రి. బీజమే జీవాత్మ . జీవాత్మ. నాశనము లేనిది.
14 -5 సత్వం
కూడిన అశాస్వతమయిన శరీరములు ఉత్పత్తి అగుచున్నది. పరమాత్మ తన ఆత్మను బీజముగా ప్రకృతితో పురుష
సంయోగముతో జీవాత్మ శరీరములో బందీ అగుచున్నది. దేహో త్పత్తి కి కారణము సత్వ రాజా తామస గుణములు.
సత్వ గుణము తత్వ జ్ఞా నమునుండి పుట్టు ను. పురుషుని తత్వ జ్ఞా నాభిమానముతో శరీరమునకు బంధించును.
తత్వ జ్ఞా నము అంతులేని సుఖానందమును కలుగజేయును. దుఖ్ఖ ము , దుర్గు ణా దురాచారములు నశించి ,శాంతి
ప్రా ప్టించును. మనస్సు చంచల స్వభావమును వీడి స్థిరపడును. సంసారమునందు విరక్తి కలిగి మనస్సు పరమాత్మా
అభిమానవంతుడుగా నేనే జ్ఞా నిని అనే అహంభావం కలిగి, అంతులేని శుఖ ప్రా ప్తి కలిగి , ఆ సుఖంతో జీవాత్మకు
శరీరముతో సంబంధము ఏర్పడును. ఈ విధమయిన సుఖ ప్రా ప్తి జ్ఞా న సాధనకు ఆటంకము అగుచున్నది. .
సంభందిత గౌరవము, పేరు ప్రఖ్యాతలు సకల ఐశ్వర్యములను భోగ భాగ్యములను సంపాదించుటకు మనస్సును ,
కార్యాశక్తీ తో పరుగులు తీయచ్చు తత్ సంబంధమయిన సుఖ దుఖ్ఖ ములతో శారీరక సంభంధములో ఎల్ల వేళలా
భందిచబడి యుండును. అనేకములయిన కర్మలను ప్రో త్సహించుచూ జీవాత్మకు ప్రక్రు తి తో విడదీయరాని కర్మ
ఒకదానివల్ల రెండవది వృద్ధి చెందుతూ బీజమూ వృక్షము వలె అన్యోన్యాశ్రమ సంబంధము కలిగి వున్నవి. దీనినే బీజ
వృక్ష న్యాయ సంబంధము అందురు. ఎల్ల ప్పుడూ రెండూ ఒకదానివల్ల రెండవది పెరుగుతూనే ఉండును.
కుడా బీజవృక్ష న్యాయమై ఒకదానివల్ల రెండవది వృద్ధియగుచూ జీవాత్మలను మోహ భరితులను చేయుచు తనపైన
తన సంసారముపైనా మోహ మమకారములను పెంచుతూ ముక్తి సాధన నుండి జీవాత్మ ను దూరము చేయుచూ
అనేకానేక పునర్జన్మ లకు హేతువగుచున్నది. నిద్రా వస్థ , సో మరితనం మొదలగు మోహములకు లోనయి వివిధ
కర్మ త్యాగములను చేయుచు దో షములను, పాపములను మూటగట్టు కొనుచూ జీవాత్మ ప్రకృతి మాయలో
నిరంతరంగా చిక్కుకు పో వుచున్నది. వ్యర్ధ శ్రేష్ఠలు, కర్త వ్యపాలనలో చులకన అవహేళన భావము లను
ప్రమాదములు అందురు. కర్త ్వయా కర్మలను చేయకపో వడము సో మరితనముగా ఆలస్యమందురు. తామసగుణము
స్వప్న సుఖములను, నిద్ర సుఖములను కలిగించును. శరీరముపై అహంకార మమకారముగల ప్రా ణులు నిద్రా
14 -9 సత్వం 14 -10 రజస్త 14 -14 యదా 14 -15 రాజసి 14 -16 కర్మణః 14 - 17 సత్వాత్ 14 -18 ఊర్ధ్వం
త్రిగుణముల ప్రభావము ఎల్ల వేళలా ఒకేలా ఉండవు. పుట్టిన దగ్గ ర నుండి చనిపో యే వరకూ వీటన్నిటిలో వృద్ధి
తరుగుదలలు ఉంటాయి. పరిస్థితిలు , అనుభవము , కార్య చరన , ఫలితము , మానసిక విశ్లేషణ తదితర
అంశములు వీటిపై ప్రభావితము చేస్తా యి. ఒక సాత్విక స్వభావి కాల ప్రభావాన తామసుడిగా మారవచ్చు.
లేదా మూడు తగ్గ డమూ జరగదు. సత్వగుణ వృద్ధి కాలములో మరణించినచో , ఇప్పటికే ఉత్త మ కర్మలను
ఆచరించిన వాడయితే స్వర్గా ది దివ్యలోకములను పొ ందును. రజో గుణము వృద్ధి సమయములో మరణించినచో,
కర్మ ఫలాసక్తి వలన తిరిగి మానవజన్మ ఏ ప్రా ప్టించును.తమోగుణము వృద్ధిలో మరణము సంభవిస్తే ,పసు పక్ష
కీటకాది నీచ యోనులలో పునర్జన్మ లభించును. సాత్విక కర్మ ఫలము సుఖము, జ్ఞా నము వైరాగ్యము , రాజస
కర్మ ఫలము దుఖ్ఖ ము తామస కర్మ ఫలము అజ్ఞా నభరితమయిన దో షములను ,నిద్రను , సో మరితనమును
కలుగచేయును.
జ్ఞా నీ అయినవాడు త్రిగుణములే త్రిగుణములందు వర్తించుచున్నావనియు ,కర్త లు త్రిగుణములే తప్ప వేరుగా కర్త లు
ప్రయత్నించుచుండును .
ఇంద్రియములను నిగ్రహించి, ఈ త్రిగుణములను జయించి గుణాతీత స్థితి కి చేరుకున్న మరు క్షణం పరమాత్మలో
విలీనము పొ ందును.
14 -22 ప్రకాశం 14 -23 ఉదాసీన 14 -24 సమ దుఖ్ఖ 14 -25 మానవ మాన 14 -26 మాంచ
14 - 27 బ్రా హ్మణో
త్రిగుణాతీతుని లక్షణములు
వర్తించుచున్నావనియు ,కర్త లు త్రిగుణములే తప్ప వేరుగా కర్త లు లేరని తెలుసుకొని ప్రవర్తించును . గుణముల
హెచ్చు తగ్గు లకు ఏమాత్రము చలింపక స్థిరముగా నిశ్చలముగా ఉదాసీనుడిగా సమతా స్థితి, సమత్వ బుద్ధి లో
స్థిత ప్రజ్ఞగా వర్తించును. నిరంతరంగా పరమాత్మనే భజించుచుండును. పరబ్రహ్మ ప్రా ప్తికి అర్హు డు.
2 -29 ఆశ్చర్య
2 -16 నాసాతో
2 -17 అవినాశి
జీవులకు తత్వ యోగము తెలియదు . కొంతమంది మాత్రమే ఆశ్చర్యముతో దీనిని చూస్తా రు , వింటారు మరియు
పరిశీలిస్తా రు. అంతే గాని ఎవ్వరికీ ఈ రహస్యమయిన తత్వ యోగం గురించి తెలియదు.ఏది అశాశ్వితమో , ఏది
తత్వయోగము. జీవాత్మలు తమ అజ్ఞా నములను వీడి , పరమాత్మా తత్వ జ్ఞా నమును తెలుసుకొనిన వెంటనే తమ
2 -15 యమ్హి న
2 -13 దేహినోస్మిన్
2 -22 వాసాంసి
2 -19 య ఏనం
2 -20 న జాయతే
2 -21 వేదా వినాశినం
2 -23 నైనం
2 -24 అఛేద్యో
2 -25 అవ్యక్త్తో
2 -26 అధ చైనం
2 -27 జాతస్యహి
జీవులు అజ్ఞా నులు . జీవాత్మలు శరీర తత్వము భ్రమలో పడి చంపుట , చచ్చుట జీవాత్మలకు కుడా
సహింపక సో కించేవాడు అజ్ఞా ని అనీ పరమాత్మా తెలుపుచున్నారు. మరియు అన్ని కాలములలోను జీవాత్మలు
ఉంటాయి .శరీరము మాత్రమే నశించునది. శరీరముతో జీవాత్మ నశించదు. జీవాత్మ నాశరహితం , నిత్యం .ప్రతి
జీవాత్మలకు బాల్యము , యవ్వనము వార్ధక్యం దశలు వున్నట్లే మరియొక దేహ ప్రా ప్తి కుడా కలుగును. పాత
వస్త మ
్ర ులను వీడి కొత్త వస్త మ
్ర ులు ధరించినట్లు జీవాత్మలు నూతన శరీరమును పొ ందుచున్నవి. . జీవాత్మ పుట్ట దు.
చావదు . శస్త మ
్ర ులు గాని, వాయువు గాని , అగ్ని గాని , నీరు గాని ఏమీ చేయలేవు. ఇంద్రియములచే గాని ,
. ఒకవేళ జీవాత్మలు అశాశ్వతములు అనుకున్నా, జీవులకు పుట్టు క మరణములు సహజము కనుక పునర్జన్మ
తప్పదు. కేవలము జీవులు జనన మరణముల మధ్య కాలములో మాత్రమే ఇంద్రియ ప్రకటితములు .పుట్టు క
ముందు , మరల మరణం తరువాత కుడా అవ్యక్త ములే. కనుక , వాటి గురించిన శోకం తగదు.
. 2 -41 వ్యవసాయాత్మికా
జీవాత్మల బుద్ధి చంచలమై ,భోగాసక్తి తో అనేక దారులవైపు అనంతమయిన శాఖలుగా విస్త రించి పరుగులు తీస్తూ
వేలకొలది మనుషులలో ఒక్కడు పరమాత్మ గురించి తెలుసుకొనే ప్రయత్నము చేయును. ప్రయత్నించినా వేలకొలది
జీవులు మాయా గుణ ప్రభావముచే రాగ ద్వేషములకు లోనయి సుఖ దుఃఖములను అనుభవిస్తూ అంతులేని
జనన మరణ మోహములో పడిపో వుచున్నారు. కానీ నిష్కమ కర్మాచరణ చేయు రాగ ద్వేషాతీతులు పరమాత్మను
7 -30 సాధిభూతాది
ఎవరయితే తమ అంత్య కాలములో అధిభూతను, అది డైవమును, అది యజ్ఞ మును తెలుసుకొని పరమాత్మను
5 -17 తత్బుద్ధ
5 -22 ఏ హి సంస్పర్శజా
ఇంద్రియముల ద్వారా ఉత్పన్నమయిన భోగములు సుఖముగా ఉన్ననూ నిస్సందేహముగా దుఃఖ హేతువే. ఆది
4 -17 కర్మణోహ్యపి
4 -20 త్యక్త్వా
నిఘాఢమయిన కర్మ తత్వమును తెలుసుకొనవలయును. కర్మ అనగానేమి? అకర్మ అనగా నేమి? ఏవి వదలతగ్గ
వికర్మలు? ఇవన్నీ తెలుసుకోవాలి. కర్మలలో అకర్మ చూడగలగాలి. కర్మలు చేస్తు న్నా చెయ్యని భావన లో ఉండడాన్ని
కర్మలో అకర్మము అంటారు. అలాగే కర్మ చేయకపో వడం వల్ల ఇతరులకు మేలు జరిగితే అది అకర్మలో కర్మ చేసినట్లే.
చూడండి).
2 -39 ఏషా తే
కర్మాచరణ తో కర్మ బంధం ఏర్పడును. కర్మ బంధం పునర్జన్మ హేతువు . కర్మాచరణలో కర్మ యోగం సిద్ధిస్తే కర్మ
బంధము తొలగును. కర్మ యోగ సిద్ధికి సమత్వ బుద్ధి సాధన అనివార్యము. కర్మ యోగసిద్ధి తో ముక్తి లభిస్తు ంది.
మనుజులు తమకు తామే ఉద్ధ రించుకొనవలయును. లేనిచో అధో గతి పాలగుదురు. తమకు తామే మిత్రు లు .
తమకు తామే శత్రు వులు. ఎవరయితే ఇంద్రియములను వశపరచుకొనెనో, వానికి ఇంద్రియములు మిటుని వలె
ఛా 4 yogam- sadhana
5 -23 శక్నోతీహైవ
6 -1 అనస్రితాః
కర్మ ఫలములను ఆశించక కర్మలు చేయువాడు నిజమయిన సన్యాసి /యోగి . కర్మలను త్యజించినచో సన్యాసి/యోగి
కాజాలరు.
6 -౩౩ యో యం 6 -34 చంచలం 6 - 37 అయతి 6 -38 కాచిన్నోభయ 6 -39 ఏతన్మే - అర్జు న ప్రశ్న
5 - 27 స్పర్సాం
5 - 28 యతేంద్రియ
6 - 10 యోగి 6 -11 శుచౌ 6 -12 తత్రైకాగ్రం 6 -13 సమం 6 -15 ప్రశాన్తా త్మా
6 -16 నత్యస్నా 6 -17 యుక్తా హార 6 -25 శనైహి 6 -26 యతో యతో 6 -24 సంకల్ప 8 -11 యదక్షరం 8 -12 సర్వ
స్థిరముగా వుంచవలయును . నాసికా యందు ప్రా ణ వాయువును సమ స్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియ ద్వారా
లగ్నము చేసి ధ్యానయోగ సాధన చేయవలయును.శరీరమును, శిరస్సునూ నిటారుగా స్థిరముగా ఉంచి , ద్రు ష్టి
తన నాసికాగ్రము పైనే ఉంచి ప్రశాంతముగా , బ్రహ్మ చారము పాటిస్తూ నిరంతరమూ పరమాత్మా ను ధ్యానము
చేయవలయును. భోజనము, నిద్ర లో క్రమశిక్షణ ఉండాలి. ఆహార విహార కర్మాచరణ ,విశ్రా ంతి, మేల్కొనే వేళలలో
క్రమశిక్షణ తో మెలగవలయును. క్రమ క్రమముగా సాధన చేయుచూ మనస్సునుంచి విషయ చింతనలను తొలగింప
మనస్సును మస్త కమున చేర్చినచో ప్రా ణములు మూర్ధ స్థా నమున స్థిరమగును. అప్పుడు ఓంకారమును
పొ ందును.
6 -18 యదా 6 -19 యధా 6 -20 యత్రో 6 -21 సుఖమా 6 -22 యం లబ్డ్వా 6 -23 తమ్ విద్యా 6 -27 ప్రశాంత 6
మనస్సు ఉప రతి ( (కోరికలు లేకపో వడము) ని పొ ందును. పవిత్రమయిన సూక్షమ బుద్ది ద్వారా బ్రహ్మానందం
6 -29 సర్వ భూత 6 -30 యో మాం 6 -31 సర్వ్ భూత స్థితం 6 -32 ఆత్మ్ఔ 6 -46 తపస్వి 6 - 47 యోగినామపి
అన్ని ప్రా ణులలో అద్వితీయ ఆత్మనే దర్శిచును. అట్లే అన్ని ప్రా ణులను స్వప్న
దర్శనము వలే ఆత్మలో దర్శించును. అట్టి యోగికి నేను కనిపించుచున్నాను. నాకునూ ఆ యోగి కనిపించు
చున్నాడు. చరా చర విశ్వమంతయు వ్యాపించిన భగవంతుని ఆ యోగి భజియించును. అట్టి యోగి సర్వ
వ్యవహారములయందు ప్రవర్తించినా , భగవంతునితో ప్రవర్తించినట్లే అగును. అట్టి యోగి సమస్త టపాసుల కంటే,
సమస్త శాస్త ్ర కోవిదులకంటే , కర్మ యోగా చరన పరుల కంటే శ్రేష్ఠు డు. అట్టి యోగులలో నాయందే స్థిరమయిన మనో
బుద్ధి గలిగి నిరంతరమూ నన్నే భజియించు వాడు నాకు పరమ శ్రేష్ఠు డు. ఈ సాధన ద్వారా sadhakudu
ముక్తు డగును.
కొందరు సిద్ధమయిన సూక్ష్మ బుద్ధితో ధ్యాన భక్తి యోగము తో తమ హృదయమందు పరమాత్మను చూతురు.
చేయకుండానే కొందరో మూఢులు , అజ్ఞా నులు కూడా ఇతరులవద్ద నుండి విని, లేదా తెలుసుకొనినంతనే సంసార
సాగరమునుండి బయట పడుచున్నారు. సకల ప్రా ణులందున పరమాత్మను దర్శించిన వాడే నిజమయిన ద్రు ష్టి
కలవాడు. సకల ప్రా ణులందు పరమాత్మను చూడలేకపో వడము ఆత్మ హంతకుడని భావన. అతడు నాశనమవుతాడు.
2 -39 ఏషా తే
3 -3 లోకేస్మిన్
పరమాత్మ మోక్షానికి muudu విభిన్న నిష్ఠ లను జీవాత్మలు అవలంబిస్తా రని , muudu శ్రేష్ఠమయినవేనని , మోక్ష
సాధకాలని తెలిపెను . ఒకటి సాధారణ సాధకులకు కర్మాచరణ ద్వారా కర్మ యోగము మరియు సమతా బుద్ధి ,
రెండవది జ్ఞా నార్ధ సాధకులయిన సాంఖ్య యోగులకు కర్మాచరణ మరియు జ్ఞా న యోగమని తెలిపెను.
Muudavadi bhakthi/dyana margamu .
3 -4 న కర్మణా
౩-౩౩ సదృశం
3 -5 న హి కశ్చిత్
అయితే కర్మాచరణము రెండు నిష్ఠ ల యందు ముఖ్యము .కర్మలు చేయకపో తే సాంఖ్యులకు జ్ఞా న యోగ నిష్ట
లభించదు . రెండవ నిష్ఠ అయిన కర్మ యోగములో వేరే చెప్పనఖ్ఖ రలేదు. కర్మాచరణ చేయనిదే కర్మ యోగ సిద్ధి
లభించదు. సమస్త ప్రా ణులూ తమ తమ ప్రకృతి ఆధారిత గుణములచే కర్మలు చేయుచుందురు. జ్ఞా నులు కూడా తమ
గుణములచే కర్మలను ఆచరించెదరు. ఎవ్వరూ కర్మలను త్యదించ వీలు లేదు .మనుషులకు ఏ కాలము నందయినా
క్షణమాత్రము కుడా కర్మలు చేయకుండా సాధ్య పడదు. మనుషులు శరీరపో షణకు కర్మలు చేయవలసియే
యుండును..
5 -1 సన్యాసం
5 -2 సన్యాసః
5 -3 జ్ఞేయ
5 -4 సాంఖ్య యొగౌ
5 -5 యత్సాన్ఖై
5 -6 సన్యాసస్తూ
ka ర్మ జ్ఞా న యోగ మార్గ ములు రెండిటిలో కర్మాచరణము అనివార్యము . రెండింటిలోనూ కర్మలను
పరమాత్మార్పణముగా ఆచరించబడును. కానీ జ్ఞా న యోగ మార్గ ము కంటే కర్మ యోగ మార్గ ము శ్రేష్ఠము.
ఎందువల్ల నంటే కర్మయోగం ఆచరణీయము. జ్ఙా నయోగము కష్ట తరం. కర్మ యోగములో జీవాత్మ సాధన
సమయమున తానూ, పరమాత్మా వేర్వేరు అని భావించి తాను కర్త గా భావించి కర్మ ఫలము మాత్రమే పరమాత్మ
ఆచరించుచుండును. కర్మ లను త్యజించడు. ఇందుకు విరుద్ధ ముగా జ్ఞా నయోగి జీవాత్మల గుణములు మరియు
సన్యాసము చేయుచు కర్మాచరణ చేయును. అందువల్ల నే కష్ట తరం . జ్ఞా నయోగిని కర్మ సన్యాసయోగి అందురు.
కర్మ యోగి ప్రకృతిని, కర్మలను , కర్మ ఫలములను విశ్వసించును . జ్ఞా నయోగి బ్రహ్మము తప్ప దేనినీ
విశ్వసించడు. కర్మయోగి దేనినీ కాంక్షింపడు. ఎవరినీ ద్వేషించడు. రాగ ద్వేషములకు రెండిటికీ సన్యసించును. అందుకే
కర్మ యోగిని నిత్యా సన్యాసి అని పరమాత్మ చెప్పారు. రెండూ వేరువేరు . స్వతంత్రమయినవి. అయితే రెండింటిలోనూ
ఫలితము పరమాత్మార్పణమే . కాబట్టి రెండూ మార్గా ల ఫలితము ఒక్కటే .అదే పరమాత్మ తో సంయోగము. ఒకేసారి
రెండింటినీ ఆచరణ సాధ్యము కాదు. జీవాత్మల జన్మ సంస్కార వృత్తి , ప్రవృతి ఆధారముగా ఏ ఏ మార్గ ము ఆచరణ
సాధ్యమో అదియే శ్రేష్ఠమయినదని భావన. సాధారణ జీవులకు కర్మయోగము ఆచరణ సాధ్యము కాబట్టి శ్రేష్ఠమని
భావన. అయితే నిరంతర భగవత్ జ్ఞా న నిష్టా పరులకు నిరంతర భగవత్ తపసంపన్నులకు కర్మ సన్యాసులకు
5 -7 యోగ యుక్తౌ
5 - 10 బ్రా హ్మణ్యాధాయ
5 -12 యుక్త
కర్మ యోగికి కర్మలను ఆచరించుచున్ననూ ఆ కర్మలు వానికి అంటవు. వారు కేవలము అంతఃకరణ శుద్ధికై
5 - 8 నైవ కించిత్
5 -9 ప్రలపం
నవద్వారముల శరీరము నందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి , కర్మలను ఆచరింపకయే పరమాత్మను
పొ ందుచున్నాడు.
కర్మయోగా నిష్టా పరులు , జ్ఞా నయోగా నిష్టా పరులు తమతమ సాధన పరిపక్వ దశలో పరమాత్మను నిరంతర భజన
ధ్యానాదుల యందు నిమగ్నులై అత్యంత శ్రద్ధా భక్తు లతో భజింతురు . అయితే కొందరు అనన్య భక్తితో పరమాత్మ
సగుణ రూపములో ఆరాధింతురు. మరికొందరు పరమాత్మ అక్షరుడగు నిరాకార నిర్గు ణ తత్వమును అత్యంత భక్తి
శ్రద్ధలతో సేవింతురు. ఇద్ద రు భక్తి యోగులు పరబ్రహ్మమును పొ ందుదురు . అయితే నిరాకార నిర్గు ణ రూప అక్షర
పరమాత్మ భక్తి యోగము మిక్కిలి kasta తరము. పరమాత్మా అత్యంత సులభుడు కావున సులభములయిన
ఆచరణ సాధ్యమయిన సగుణ రూపములో పరమాత్మను ఆరాధించు భక్తు లే మిక్కిలి శ్రేష్ఠు లని తెలుపుతున్నారు.
అట్టి వారిని పరం భక్తు లు అనియు భక్తి యోగులని గా పేర్కొని వారికి శీఘ్రముగానే ముక్తి ని పరమాత్మ
ప్రసాదించుచున్నారు.
12 -8 మయ్యేవ
పరమాత్మ యందె మనస్సును బుద్ధిని లగ్నము చేయుచు నిరంతర సాధన ద్వారా భక్తి యోగము ను
ప్రయత్నించవలెను. తత్వ జ్ఞా నము లేని భక్తి యోగ సాధన కంటే శాస్త ్ర పాండిత్యము ద్వారా లభించిన జ్ఞా నము
శ్రేష్ఠము. కేవలము అనుభవ రహితమయిన శాస్త ్ర పాండిత్యము ద్వారా లభించిన జ్ఞా నము కంటే భక్తి యోగ సాధన
మిక్కిలి శ్రేష్ఠము.భక్తి యోగ సిద్ధి ఏకాగ్రత కలుగక పొ తే, కర్మ యోగ సాధనను నిరంతరమూ ప్రయత్నించినను
మోక్షము పొ ందవచ్చు. అన్ని సాధనా మార్గ ములలో కర్మ యోగ సాధన మార్గ ము మిక్కిలి శ్రేష్ఠమయినదని
పరమాత్మా చెప్పుచున్నారు. ఎందువల్ల నంటే కర్మ యోగమునందలి కర్మ ఫల త్యాగము ఆచరణ సాధ్యము
Sadhakudi Lakshanamulu
సమతా బుద్ధి
2 -48 యోగస్థా
2 -49 దూరేణ
2 -50 బుద్ధియుక్తో
2 -51 కర్మజం
2 -52 యదా తే
ఈ సమత్వ భావమునే యోగమందురు. సమత్వ బుద్ధి తో మొహమనే ఊబి నుండి జీవాత్మ బయటపడుతుంది .
రహితముగ, పలాపేక్ష రహితముగ సంసార రహితముగా కర్మాచరణ చేస్తూ నిత్యం పరమాత్మ యందే తృప్తినొందు
సాధకునికి కర్మలు చేస్తు న్నా కర్మ బంధం అంటవు. జనన మరణముల నుండి ముక్తు లౌతారు . సమత్వ బుద్ధితో
బుద్ధి నిశ్చలమై స్థిరముగా ఉంటుంది. అప్పుడు జీవాత్మకు పరమాత్మా తో సంయోగము ఏర్పడి పరమపదం
పొ ందెదరు .
ఎవరినీ క్షోభ పెట్టక , తాను క్షోభకు ఉద్వేగమునకు లోను గాక ఎటువంటి భయ బ్రా ంతి ఈర్ష్య , హర్ష ఆది వికారములు
లేకుండుట ,కాంక్షలు కోరికలు లేక, దాతృత్వము క్షమాగుణము కలిగి కర్మ బంధము లేని కర్మాచరణ చేయుట .
శత్రు వులు లేనివాడు ,అందరియెడల సమ భావము కలిగి, శీతోస్నాములు, సుఖ దుఃఖములు సమముగా
స్వీకరించును.
స్థిత ప్రజ్ఞ
12-19 tulya
2 -55 ప్రజహాతి
2 -56 దుక్కేశ్వ
2 -57 యహ సర్వత్రా
2 -59 విషయా
పరమాత్మ సాక్షాత్కారము పొ ంది, అమిత ఆత్మానందం పొ ందిన వాడు స్థిత ప్రజ్ఞ అయి వున్నాడు. ఈ స్థితి కి
రావడానికి స్థిత ప్రజ్ఞ కావడానికి గల లక్షణములు పరమాత్మ వివరించారు. మనస్సులో కోరికలన్నీ పూర్తిగా తొలగి
,ఆత్మ తృప్తి పొ ందాలి . సుఖ దుఃఖములలో , సమతా స్థితి , రాగ ద్వేష క్రో ధ, మధ మాశ్చర్య ములను
బుద్ధి కలవాడు, బుద్ధిని పరమాత్మ యందు లగ్నము చేసి ధ్యానములో కూర్చొని ప్రసన్న చిత్తు డైన కర్మయోగి బుద్ధి
అలానే జీవాత్మలన్నీ నిరంతరము నిరాశక్తిగా , స్వార్ధ రహితముగా , పలాసక్తి రహితముగా కర్మాచరణ చేస్తే, జీవాత్మ
బుద్ధి మోహము నుండి బయటపడి, సమతా స్థితి అనగా సిద్ధి ,అసిద్ధి లపై సమత్వ భావము తో కర్మలను ఆచరిస్తే
కర్మయోగం సిద్ధిస్తు ంది . ఈ స్థితిలో లో బుద్ధి పరమాత్మ పై నిశ్చలముగా నిలుస్తు ంది . ఇదియే కర్మ యోగము.
కర్మ యోగము సిద్ధించి పరమాత్మా ప్రా ప్తి కలుగును. ఈ స్థితిలో పరమాత్మతో జీవాత్మ సంయోగము జరుగును. ఈ
స్థితిలో ఉన్న జీవాత్మను స్థిత ప్రజ్ఞ అని పరమాత్మ ప్రకటించెను.కర్మయోగములో బీజ నాశము లేదు . విపరీత
పలితములుండవు. ఎంత సాధన చేస్తే అంట ఫలితము ఉంటుంది. స్తు తి , నిందలయందు ఒకేలా ఉండగలగడము,
అన్నివేళలా తృప్తిగా ఉండడమూ ఆసక్తిరహితముగా ఉండడమూ stita pragna ayina sadhakudi lakshanamulu
Brahmeestiti
2 -62 ధ్యాయతో
2 - 63 క్రో ధాద్భవతి
2 - 64 రాగద్వేష
2 - 65 ప్రసాదే
2 - 67 ఇంద్రియాణాం
2 - 68 తస్మాద్యస్య
2 - 70 అపూర్వమాణా
విషయం చింతనతో ఆసక్తి కలుగును. ఆ విషయం పొ ందాలనే కోరిక కలుగును. కోరిక తీరక క్రో ధము, వ్యామోహము,
జ్ఞా పక విచ్చిన్నము ,బుద్ధి నాశం కలుగును . ఇవన్నీ తుదకు మనిషి పతనము జరుగును. కానీ అంతఃకరణమును
పూర్తిగా తన వశము నందు ఉంచుకున్న సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములు
గ్రహించు చున్ననూ మనస్సాన్తీ పొ ందును. అట్టి సాధకుడు బుద్ధి ని స్థిరముగా వుంచగలుగు తున్నాడు. స్థిత ప్రజ్ఞు డి
బుద్ధి స్థిరము. ఎటువంటి భోగాసక్తి కలుగక ఎటువంటి వికారమునకు లోనవ్వక , సమస్త భోగములు వానియందు
విలీనమవుచున్నవి. పరమ శాంతిని పొ ందుచున్నాడు. బ్రహ్మ్ స్థితి అనగా ఇదియే. అంత్య కాలమున బ్రహ్మ్ స్థితి
2 -42 యామిమాం
2 -43 కామాత్మనః
2 -44 భోగయిశ్వర్య
2 -45 త్రైగుణ్య
2 -46 యావనర్ధ
బాహ్యముగా వేదముల యందు కర్మ కాండ వర్ణన , ఇహ పర లోక భోగ ప్రా ప్తి కి అనేక కామ్య కర్మలు , వాటి
ఫలితములు , సర్గ భోగములకు మించినది వేరే ఏదీ లేదని బుద్ధి చంచలమయిన జీవాత్మలకు అవగాహన
అవుచున్నది. భోగాసక్తి తో వీరు వేదముల అంతరార్ధము జోలికి వెళ్లరు. వాస్త వముగా సమస్త వేదములు పరమాత్మ
స్వరూపాన్నే వర్ణిస్తా యి. పరమాత్మా ప్రా ప్తియే జీవాత్మల లక్ష్యమని చెప్పును . జీవాత్మలు ఈ తేడా ను స్థిరమయిన
బుద్ధి తో అవగాహన చేసుకొని బాహ్యార్ధ విషయముల జోలికి పో కుండా జీవాత్మల బుద్ధి భగవానుని లక్ష్యముగా
సమాధియందు స్థిరముగా చేసుకుంటే కర్మ యోగం సిద్ధిస్తు ంది. పరమాత్మ ప్రా ప్తి లభిస్తు న్నది. పరమాత్మ ప్రా ప్తి
అత్యంత ఆనందమయం .పరిపూర్ణ తృప్తి మయం. ఈ స్థితిలో వేదముల అవసరము మరి లేదు .
౩-6 కర్మేంద్రియాణి
౩-7 యస్త్విన్ద్రియాణి
౩- 27 ప్రకృతేహ
౩-29 ప్రకృతేర్గు ణ
౩- 34 ఇంద్రియస్యే
౩- 37 కామ ఏష
౩-39 ఆవృతం
౩-40 ఇంద్రియాణి
౩-41 తస్మాత్
౩-42 ఇంద్రియాణి
2 - 41 వ్యవసాయాత్మికా
. పరమాత్మ జీవాత్మలు కర్మా చరన చేస్తూ కర్మ యోగము సాధించేందుకు మూడు మార్గా లను తెలిపారు .
బంధ హేతువులగుచున్నవి. జీవాత్మలు తమ అజ్ఞా నము వీడి కర్మ భంధములలో చిక్కుకొనకుండా కర్మాచరణ
చెయ్యగలిగితే కర్మయోగము సిద్ధిస్తు ంది. ప్రతి ఇంద్రియవిషయములో రాగ ద్వేషములున్నాయి . ఈ రెండు మానవులకు
శత్రు వులు. వీటికి వశం కాకుండా కర్మాచరణ చెయ్యగలిగితే కర్మయోగం సిద్ధిస్తు ంది. రజోగుణము నుండి కామం
పుడుతుంది. కామము నుండి క్రో ధము పుడుతుంది. భోగాలతో కామం చల్లా రదు . పైగా ఎక్కువవుతుంది. కామమే
జీవాత్మల ప్రధమ శత్రు వు. .కేవలము బాహ్యేద్రియ నిగ్రహం ద్వారా కామం ను నివారింపలేరు . మనసు ,
ఇంద్రియములు , బుద్ధి ఈ కామమునకు నివాస స్థ లములు. ఈ కామము , మనస్సును , బుద్ధినీ , ఇంద్రియాలను
తన ఆధీనములో ఉంచుకొని జ్ఞా నాన్ని కప్పివేసి జీవాత్మలను కామ మోహములో పదివేస్తు న్నది.
నిశ్చయాత్మకముగా ఉండవలసిన బుద్ధి చంచలమైయి కోరికల వెంబడి పలుదిక్కుల ప్రసరిస్తు ంది . దైవ
గుణములయిన ఇంద్రియములు , మనస్సు , బుద్ధి శరీరము , దాని గుణముల కంటె శ్రేష్ఠమయినవాని గ్రహించి వీటి
సహాయముతో జీవాత్మకు శత్రు వయిన కామమును నిర్ములించి శాస్త్రో క్త కర్మలను యధావిధిగా నిర్వహించు జీవులు
౩-11 దేవాన్
౩-12 ఇష్టా ం
౩-14 అన్నాధ్భవంతి
4 -23 గత సంగస్య
4 -24 బ్రహ్మార్పణం
రెండవది యజ్ఞా ర్ధము కర్మాచరణ చేస్తే కుడా కర్మ యోగము సిద్ధిస్తు ంది. యజ్ఞ ము అనగా శాస్త్రో క్త కర్త వ్యము.
ఏమాత్రము స్వప్రయోగానమును ఆశించక లోక హితమునకే ఉద్దేశింపబడిన కర్మము. సృష్టి కర్త బ్రహ్మ యజ్ఞ
సహితము గా జీవులను సృష్టించి, జీవులను యజ్ఞ యాగాదులు చేసి , దేవతలను తృప్తి పరచి , ఆ యా దేవతల
దేవతలకే సమర్పించవలెను. కేవలము యజ్ఞ శిష్టా న్నమునే భుజించు జీవులు కర్మ యోగమును పొ ందుదురు.
పరమాత్మ ఈ యజ్ఞ ములయందే ప్రతిష్ఠితుడై సృష్టి కార్యము చేయుచూ జీవాత్మలను ఎల్ల వేళలా కాపాడుచున్నాడని
చెప్పబడినది. యజ్ఞ ములో హో మము చేయబడు ద్రవ్యము బ్రహ్మమే.కర్త యు భ్రహ్మం . అగ్నియు బ్రహ్మం. క్రియయు
ఈ యజ్ఞ ములు అనేకానేక రకములు అని వేదములు చెప్పుచున్నాయి. . శాస్త ,్ర వానప్రస్థా శ్రమ ధర్మాల అర్హత
ప్రకారము యజ్ఞ ములు చేయవచ్చు. అయితే ఇతర ఆశ్రమవాసులు కూడా తమతమ యోగ్యతలననుసరించి
యజ్ఞా లు చేయుటకు అర్హు లే. కేవలము యజ్ఞా ర్ధమే చేసేది కర్మలు , మరే ఇతరములయిన ఆసక్తి లేక , మనస్సు
పరమాత్మా యందె లగ్నమయితే ఆ యా కర్మలన్నీ విలీనమవుతాయి ..అట్టి యజ్ఞ ములు చేసి యజ్ఞ
శిష్ట మ్రు తమును ప్రసాద రూపమున తిను యోగులు పరమాత్మను పొ ందుదురు. మిగిలిన యజ్ఞ ములలో లభించు
అంతః కరణ శుద్ధిని పరమాప్త ప్రసాదముగా భావించాలి. ఏ విధమయిన యజ్ఞ ములు చెయ్యనివారికి, ఇహ
4 -25 డైవమేవాపరే
4 -27 శర్వాణీన్ద్రియ
కొందరు యోగులు దేవ పూజా రూప యజ్ఞ ము చేస్తా రు . మరికొందరు యోగులు బ్రహ్మాగ్ని యందు అభేద దర్శన
రూప యజ్ఞ ము ద్వారా ఆత్మ రూపా యజ్ఞ ము చేస్తా రు .ఇంకొందరు శ్రో తది ఇంద్రియములసంయమన
రూపాగ్నులయందు హవనం చేస్తా రు. మరికొందరు ఇంద్రియముల క్రియలను, ప్రా ణముల క్రియలను ఆత్మ
సంయమనం యోగ రూపాగ్నిలో హవనం చేస్తా రు. ఇంకొందరు ద్రవ్య సంభంద యాగంములు అనగా లోకహితార్ధము
ద్రవ్యమును వినియోగించెదరు. దానధర్మములు ఈ యజ్ఞ ములోనికే వస్తా యి. మరికొందరు కఠోరమయిన నియమ
నిభంధనలతో తపస్సు అనే యజ్ఞా న్ని చేస్తా రు. ఉపవాసము, వనవాసము , వివిధ వ్రతములు సల్పుట కుడా
తపో యజ్ఞా లు. కొందరు యోగరూప యజ్ఞ ము చేయుదురు.పరమాత్మ ప్రా ప్తి కొరకు చేయు అష్టా ంగ యోగం ,
ప్రా ణాయామ తదితర ప్రక్రియలు, ధ్యాన ప్రక్రియలు యోగ యజ్ఞ ములు గ భావించాలి. ఇతరములయిన పెక్కు
ప్రత్యేకమయిన సంశిత వ్రతములను కుడా యజ్ఞ ములే. అహింస, సత్యము పలుకుట, అస్తేయము, బ్రహ్మచర్యము
బంధ విముక్తి సాధనంగా పేర్కొన్నారు. దీని ప్రకారము, భగవత్ తత్వమును భగవంతుని గుణ విశ్లేష , ప్రభావ
,గాధలను మరియు అయన సాకార , నిరాకార సగుణ , నిర్గు ణ వర్ణనలను తెలుపు శాస్త ్ర గ్రంథ ములను
అధ్యయనము, స్తు తుల, శ్లో కముల , స్త్రో త్రముల గానం, వినడం , పారాయణ చెయ్యడము , పఠనము, , ఆయన
నమ గుణముల సంకీర్తనము , వేద వేదాంగ అధ్యయనము లు సాధ్యాయ జ్ఞా న యజ్ఞ ములుగా పరమాత్మ
పేర్కొన్నారు.
4 -34 తద్విద్ధి
పరమాత్మా ప్రత్యేకముగా జ్ఞా న యజ్ఞ ము గురించి చెప్పుచున్నారు. జ్ఞా నయజ్ఞ ము , ద్రవ్య యజ్ఞ ముల కంటే
శ్రేష్ఠమయినది . కర్మలన్నియు జ్ఞా నమునందే కలియును. జ్ఞా నాగ్ని కర్మలను భస్మము చేయును. అట్టి జ్ఞా న
సంపన్నులని ఆశ్రయించి , శుశ్రూ షలు చేసి , వినయ విధేయతలతో దందా ప్రమాణాలను సమర్పించి,సేవలొనర్చి,
వారి ప్రీతిపాత్రు లను సంపాదించినపిమ్మట తగిన ప్రశ్నలతో వారికీ ప్రీతినొనర్చి నచో, జ్ఞా నులు అత్యంత ప్రీతిపాత్రు లై
పరమాత్మ జ్ఞా నమును ఉపదేశించెదరు. జ్ఞా నుల ద్వారా తత్వ జ్ఞా నమెరిగన
ి చో ఏ వ్యామోహములు నిన్ను చేరవు .
సంపూర్ణ జ్ఞా నవంతుడివి కాగలవని జీవాత్మల నుద్దేశించి పరమాత్మా పలికెను. పాపులనయినా ,ఈ జ్ఞా న నౌక పాపా
2 -31 స్వధర్మమపి
2 -32 యదృచ్ఛయా
2 -౩౩ అధ చేత్వ్
2 -34 అకీర్తిం
2 -35 భయాద్రనా
2 -36 అవాచ్య
2 -37 హతోవా
స్వర్గా నికి ద్వారము దానంతట అదియే తెరువబడును. స్వధర్మము వీడిన అపకీర్తి తో పాపము కలుగును. అపకీర్తి
మరణము కంటే భాధా కరము. సంఘములో చులకన భావము , పిరికితనం అనెడి మాటలతో నిందలు వస్తా యి.
స్వధర్మాచరణలో లాభ నష్టా లు జయ అపజయములు లెక్కవేయకుండా కర్మాచరణ చేస్తే కర్మయోగం సిద్ధిస్తు ంది.
కర్మ యోగం
2 -40 నేహాభిక్రమనాశోస్తి
కర్మ యోగములో బీజ నాశము లేదు. విపరీత ఫలితము లుండవు. వ్యతిరేక ఫలితములుండవు. ఎంత చేస్తే అంత
2 -43 కామాత్మనః
2 -44 భోగయిశ్వర్య
2 -45 త్రైగుణ్య
2 -46 యావనర్ధ
బాహ్యముగా వేదముల యందు కర్మ కాండ వర్ణన , ఇహ పర లోక భోగ ప్రా ప్తి కి అనేక కామ్య కర్మలు , వాటి
ఫలితములు , సర్గ భోగములకు మించినది వేరే ఏదీ లేదని బుద్ధి చంచలమయిన జీవాత్మలకు అవగాహన
అవుచున్నది. భోగాసక్తి తో వీరు వేదముల అంతరార్ధము జోలికి వెళ్లరు. వాస్త వముగా సమస్త వేదములు పరమాత్మ
స్వరూపాన్నే వర్ణిస్తా యి. పరమాత్మా ప్రా ప్తియే జీవాత్మల లక్ష్యమని చెప్పును . జీవాత్మలు ఈ తేడా ను స్థిరమయిన
బుద్ధి తో అవగాహన చేసుకొని బాహ్యార్ధ విషయముల జోలికి పో కుండా జీవాత్మల బుద్ధి భగవానుని లక్ష్యముగా
సమాధియందు స్థిరముగా చేసుకుంటే కర్మ యోగం సిద్ధిస్తు ంది. పరమాత్మ ప్రా ప్తి లభిస్తు న్నది. పరమాత్మ ప్రా ప్తి
అత్యంత ఆనందమయం .పరిపూర్ణ తృప్తి మయం. ఈ స్థితిలో వేదముల అవసరము మరి లేదు .
10 .3 యో మామ
10 .7 ఏతాం
కూడిన కార్యాచరణ తానే చేస్తు న్నాడనే అహంకారం కుడా అజ్ఞా నమే. ఈ అజ్ఞా నాన్ని ప్రా లద్రో లి సమత్వ బుద్ధి సాధించిన
జీవాత్మ అశాశ్వత మయిన శరీరములకోసము శోకింపక , జీవాత్మల శాశ్వతత్వమును అవగాహనా చేసుకొని శాశ్వత
శరీరానికి క్షేత్రమని పేరు . జీవాత్మ యే క్షేత్రజ్ఞు డు. జీవాత్మయే పరమాత్ముడు. శరీరము, జీవాత్మ , పరమాత్మల
వివరణయే తత్వ జ్ఞా నము. క్షేత్ర , క్షేత్రజ్ఞ ముల తత్వ జ్ఞా నమును ఋషులు , వేదములు, బ్రహ్మ సూత్రములు
పంచ భూతములు, అహంకారము, మూల ప్రకృతి, బుద్ధి, మనస్సు, దసేన్ద్రియముల విషయములు. క్షేత్రస్వరూపము
అనగా కోరిక, ద్వేషము, సుఖము, దుక్కము స్తూ ల శరీరము ,చైతన్యము, ధృతి అను వికారములు కలయిక.
జ్ఞా నీ అనగా తానే శ్రేష్ఠు డనే భావన లేకుండుట ,దర్పము లేకుండుట ,అహింస ప్రవ్రు త్తి , , క్షమా గుణము , సరళ
త్వము మృదు స్వభావము, స్థిరమయిన ఆలోచన సరళి, మనశ్శరీరేంద్రియ నిగ్రహము మనో వాక్కు సుద్ధి,
అంతఃకరణ సుద్ధి కలిగి వుండడము, బాహ్యాంతహా కరణ సుద్ధి మొదలగు లక్షణములను కలిగివుండవలయును .
మరియు ఇంద్రియార్ధములపై వైరాగ్యము, ఇహ పర భోగములపై నిరాశక్తి ,జన్మ , మృత్యు జరా రోగములు దుఖ్ఖ ముల
భేదభావం లేకుండుట, సంసారము గురించి మమతాసక్తు లు లేకుండుట ,ఇతరుల యెడల సమత్వ భావం
కలిగివుండుట. భగవంతుడు తప్ప తనకెవరూ లేరని నిరంతరమూ తలచుచూ , భగవంతునితో విడదీయరాని బంధం
కలిగి ,నిరంతరమూ భగవత్ ధ్యానములో ఏకాంతముగా వుంటూ ఇతరుల లేదా ఇతర విషయాలపై ఆసక్తి
లేకుండుట. ఎల్ల ప్పుడూ ఆధ్యాత్మిక జ్ఞా నము ఫై నిత్యా స్థితుడై ఉండుట ,తత్వ జ్ఞా న ముకొరకు
పరితపించుట, ,తత్వ జ్ఞా న ప్రదాత ఆ భగవానుడే అని ఎరుకతో నిత్యమూ భగవత్ ధ్యానములో గడుపుట
౩- 28 తత్వవిత్తు
౩-17 యస్త్వాత్మరతిరేవ
4 -39 శ్రద్ధవన్
2 - 69 యా నిశా
4 -21 నిరాశీర్యత
పరమాత్మ జ్ఞా న యోగి లక్షణములను తెలుపుచున్నారు . ముందుగా జ్ఞా న నిష్టా పరులు కర్మ విభాగ తత్వము ను
తెలుసుకొని కర్మలనన్నిటినీ శాస్త ్ర సమ్మతముగా కామ సంకల్ప వర్జితములుగా జరపాలి. కర్మ విభాగ తత్వమును
తెలుసుకొన్న సాంఖ్య యోగి , గుణ విభాగ తత్వమును కుడా అవగాహన చేసుకొని , కర్మ యోగమునకు గుణములే
కారణమని భావించి గుణములయందు ఆసక్తి లేక ఉందురు. పవిత్రతలో జ్ఞా నమునకు మించినది ఏదీ లేదు. సుద్హా ంతః
కరణ గల జ్ఞా న సాధకుడు కర్మ యోగాచారణ చేసినదే తడవు జ్ఞా నయోగి కాగలడు. అట్టి వారి కర్మలు వారి
జ్ఞా నాగ్నిలో భస్మమగును. శ్రద్హ , తత్పరత అంటే అమిత విశ్వాసముతో సాధన చేసిన మనుషునకు ఈ
జ్ఞా నయోగము సిద్ధిస్తు ంది .అజ్ఞా ని, శ్రద్ధలేని సంశయాత్ముడైన సాధకుడు భ్రష్టు డగుచున్నాడు. ఇదివరలో పెక్కుమంది
భక్తు లు రాగ ద్వేష భయ క్రో ధములను విడిచి స్థిరమయిన బుద్ధి కలిగి, నా యందు దృఢమయిన భక్తి భావముతో
నను ఆశ్రయించి జ్ఞా నులై ముక్తి ని పొ ందిరి .పరమానంద ప్రా ప్తి జరగనంతవరకూ ప్రా ణులన్నీ చీకట్లో వున్నట్లే.
పరమాత్మ ప్రా ప్తి అనే కాంతి ప్రకాశింపగానే, అజ్ఞా నమనే చీకటి పొ ర కరిగి భగవత్ ప్రా ప్తి అనే వెలుగు లో భగవత్
ప్రా ప్తి కలుగును. మిగిలినవారికి ఇంకా చీకటే. అయితే , అజ్ఞా నులకు భగవత్ ప్రా ప్తి వెలుగు అనుభవం లేక తాము
అనుభవిస్తు న్న చీకటినే పగలు అనుకొంటూ నిరంతర భోగోల్లా సములను వెలుగు అనే భ్రమలో అనుభవిస్తు న్నారు.
ఒకసారి పరమాత్మా ప్రా ప్తి అనే వెలుగు చుసిన జ్ఞా నికి అజ్ఞా నులు ఉండే పగలు ఎప్పటికీ చీకటే అని భావన.
౩-25 సక్తా హా
౩- 26 న బుద్ధి భేదం
అజ్ఞా నులు ప్రకృతి గుణముల ప్రభావము చే కర్మలయందు మిక్కిలి ఆసక్తు లై కర్మలు చేయుచుందురు .అజ్ఞా నులు
తమకోసమే కర్మలనాచరించు నట్లు , జ్ఞా నులు కుడా , ఇతరులకోసము కర్మల నాచరించవలెను. పైగా జ్ఞా నులు
ఇతరులను కర్మాచరణకు ప్రో త్సహించే కర్మలను చేయవలెను. జ్ఞా నులు ఇతరులను వారికి అర్ధముకాని
భ్రమలో నెట్టరాదు. అజ్ఞా నులను కర్మాచరణ నుండి విముఖత చెప్పే మనో వికల్పములు రాకుండా తమ జ్ఞా నము చే
5 -19 ఇహైవ
జ్ఞా నులు ,జీవులందరియందు సమ ద్రు ష్టి కలిగి ఉందురు . బ్రా హ్మణుడు, చండాలుడు , గోవు, ఏనుగు , కుక్క
6 -8 జ్ఞా న విజ్ఞా న 6 -9
మట్టిని, బంగారమును ఒకే లా చూచువాడు పరమాత్మా ప్రా ప్తి పొ ందిన యోగి. అతని అంతః కారణమున జ్ఞా న
విజ్ఞా న ములు నిండియుండును.శత్రు వులు, బంధువులు, మిత్రు లు , ఉదాసీనులు , పాపులు అందరిలో సమ ద్రు ష్టి
శాస్త ,్ర న్యాయ వ్యావహారిక భేదములు వారి వారి యోగ్యతలబట్టి వ్యవహరించిననూ ప్రేమ , ఆదరణ , గౌరవము , జాలి,
పరమాత్మ ఎలాగయితే అన్ని జీవాత్మల యెడల సమతా భావము కలిగి దో ష రహితుడో , జ్ఞా నులు కుడా అట్టి
ఆ జ్ఞా ని బ్రహ్మ వేత్ అనగా బ్రహ్మము గురించి పూర్తి అవగాహన కలవాడు. అతని ధ్యాస ఎల్ల ప్పుడూ బ్రహ్మము పైనే
సాధకుడు ఆత్మా స్థిత ధ్యాన మందు సాత్వికానందమును పొ ందును. పిదప పరమాత్మా ధ్యానమందు
జ్ఞా న ప్రభావముచే సమస్త సంశయముల నివృత్తి ని సాధించిన బ్రహ్మ వేత్తలు బ్రహ్మ నిర్వాణము పొ ందెదరు.
అట్టి ఆత్మ సాక్షాత్కారము పొ ందిన జ్ఞా నులకు అంతటా పరమాత్మ స్వరూపమే గోచరించును.
కర్మయోగా నిష్టా పరులు , జ్ఞా నయోగా నిష్టా పరులు తమతమ సాధన పరిపక్వ దశలో పరమాత్మను నిరంతర భజన
ధ్యానాదుల యందు నిమగ్నులై అత్యంత శ్రద్ధా భక్తు లతో భజింతురు . అయితే కొందరు అనన్య భక్తితో పరమాత్మ
సగుణ రూపములో ఆరాధింతురు. మరికొందరు పరమాత్మ అక్షరుడగు నిరాకార నిర్గు ణ తత్వమును అత్యంత భక్తి
శ్రద్ధలతో సేవింతురు. ఇద్ద రు భక్తి యోగులు పరబ్రహ్మమును పొ ందుదురు . అయితే నిరాకార నిర్గు ణ రూప అక్షర
పరమాత్మ భక్తి యోగము మిక్కిలి కాస్త తరము. పరమాత్మా అత్యంత సులభుడు కావున సులభములయిన
ఆచరణ సాధ్యమయిన సగుణ రూపములో పరమాత్మను ఆరాధించు భక్తు లే మిక్కిలి శ్రేష్ఠు లని తెలుపుతున్నారు.
అట్టి వారిని పరం భక్తు లు అనియు భక్తి యోగులని గా పేర్కొని వారికి శీఘ్రముగానే ముక్తి ని పరమాత్మ
ప్రసాదించుచున్నారు.
12 -8 మయ్యేవ
పరమాత్మ యందె మనస్సును బుద్ధిని లగ్నము చేయుచు నిరంతర సాధన ద్వారా భక్తి యోగము ను
ప్రయత్నించవలెను. తత్వ జ్ఞా నము లేని భక్తి యోగ సాధన కంటే శాస్త ్ర పాండిత్యము ద్వారా లభించిన జ్ఞా నము
శ్రేష్ఠము. కేవలము అనుభవ రహితమయిన శాస్త ్ర పాండిత్యము ద్వారా లభించిన జ్ఞా నము కంటే భక్తి యోగ సాధన
మిక్కిలి శ్రేష్ఠము.భక్తి యోగ సిద్ధి ఏకాగ్రత కలుగక పొ తే, కర్మ యోగ సాధనను నిరంతరమూ ప్రయత్నించినను
మోక్షము పొ ందవచ్చు. అన్ని సాధనా మార్గ ములలో కర్మ యోగ సాధన మార్గ ము మిక్కిలి శ్రేష్ఠమయినదని
పరమాత్మా చెప్పుచున్నారు. ఎందువల్ల నంటే కర్మ యోగమునందలి కర్మ ఫల త్యాగము ఆచరణ సాధ్యము
9 - 23 ఏప్యన్య 9 -24 అహం 9 -25 యాంతి 9 -26 పత్రం 9 -27 యత్కరోషి 9 -28 శుభాశుభ
అన్య దేవతార్చన కుడా పరమాత్మా ను పూజించినట్లే . ఎందుకంటె ఆ దేవతలకు కూడా పరమాత్మే ప్రభువని
అజ్ఞా నులకు తెలియదు. అట్టి పూజలు స్వల్ప ఫలితాలను ఇస్తా యి. పునర్జన్మ తప్పదు. దేవతలను పూజిస్తే
దేవలోకాలూ, పితరులను పూజిస్తే పితృ లోకాలూ , భూత ప్రేతాలను పూజిస్తే భూత ప్రేత రూపాలను పొ ందెదరు.
స్వీకరించును. సాధకుడు ఆచరించే కర్మలను, వినియోగించే ద్రవ్య పదార్ధములను, యజ్ఞ ఫలమును ,ఆహారమును,
9 .29 సమోహం 9 -౩౦ అపి 9 -31 క్షిప్రం 9 -32 మాం 9 -33 కిమ్ 9 -34 మన్మనా
పరమాత్మకు ప్రియులు అపృయులు లేరు. అందరు పరమాత్మలో ఉన్నారు. అందరిలో పరమాత్మ ఉన్నారు మిక్కిలి
దురాచారాలు కుడా నిశ్చయబుద్ది కలవారే. అట్టివారు కుడా సాధనతో సత్పురుషులుగా మారి శీఘ్రముగా పరమాత్మా
కృపను పొ ందుచున్నారు.ఎటువంటి భక్తు డయినా నష్ట పో డు . స్త్రీ , వైశ్య, శూద్ర సాధకులు పరమాత్మను
పొ ందియున్నారు. బ్రా హ్మణా , రాజర్షి ,సాధకులు శరణాగతితో పరమపదము పొ ందుచున్నారు. మానవ జన్మ అతి
దుర్ల భము కానీ సాధన తో పరమపదము నకు చేర్చగలదు. పరమాత్మనే శరణు వేడి, పూజించినచో
పరమపదమును పొ ందెదరు.
6 -40 పార్ధ నైవేహ 6 -41 ప్రా ప్య 6 -42 అథవా 6 -43 తత్ర తమ్ 6 -44 పూర్వాబ్యాసేన
భగవత్ ప్రా ప్తి కి సాధన చేయువాడు ఏ పరిస్థితిలోనూ అధో గతి పాలవ్వడు. ఉత్త మ గతియే లభించును. సాధనలో
అవసాన దశలో ప్రవేశించి మరణించినను ఊర్ధ్వ గతి ప్రా ప్టించును. జడ భరతుడి వృత్తా ంతము ఒక ఉదాహరణ. అతడు
జింకగా పునర్జన్మ ఎత్తి నా పూర్వ జన్మ జ్ఞా పకములతో సంస్కారము కలిగి మరు జన్మ లో సత్ బ్రా హ్మణుడై
పూర్వ జన్మల ప్రభావము వలెనే పరమపదము పొ ందెను. అట్టి యోగ బ్రష్టు లు స్వర్గ లోకములను పొ ంది
అనంతరము పవితులయిన సంపన్న కుటుంబములలోనే మరల జన్మింతురు. అలాగే విరాగులయిన యోగ బ్రష్టు లు
అతి దుర్ల భమయిన జ్ఞా నులయిన యోగుల కుటుంబములలోనే మరల జన్మింతురు. అందువల్ల ఆటంకము కలిగిన
సాధనకు జీవుడు సులభముగా తిరిగి ఉపక్రమించగలడు. మునపటి కంటే అధికముగా సాధన చేయ గలుగుతాడు.
యోగ భ్రష్టు డయిన యోగి అనేక జన్మల సంస్కారములు వలన తిరిగి సాధన చేసినచో , ఈ జన్మలోనే సిద్ధిని
పొ ందగలడు.
అంత్యకాలమున పరమాత్మను స్మరించుచూ దేహము వీడే జీవులు కర్మ బంధ ములనుండి వీడి మోక్షము
పొ ందుచున్నారు. అంతకు ముందు జీవును ప్రవర్త నతో సంబంధము లేకుండానే మోక్షము ప్రా ప్తించగలడు.
మరుజన్మలో ఆ స్వరూపముగా గల జన్మనే పొ ందెదరు. కనుక నిరంతర అభ్యాసము ద్వారా పరమాత్మా స్మరణ
చేయు జ్ఞా నులు వారి అంత్య సమయమున నిస్సందేహముగా పరమాత్మనే స్మరించుచూ పరమాత్మను
సులభముగా పొ ందుచున్నారు.
ఈ ధర్మ మార్గ మున విశ్వాసము లేని వారు పరమాత్మను పొ ందలేరు . అజ్ఞా నము లేదా విపరీత జ్ఞా నము
గుణాత్మక కర్మలచే చెడు స్వభావము గల వారిని ఆశ్రయించెదరు . వేద కోవిదులు, పుణ్యాత్ములు, జ్ఞా నులు ,
పండితులు యజ్ఞ ములు చేసి స్వర్గ ప్రా ప్తి కోరుచుందురు. అట్టివారికి స్వర్గ ప్రా ప్తి కలుగును.
అధ్యాయం 8 ప్రమాణములు
౩-21 యద్యదాచరతి
౩-20 కర్మనైవ
౩-24 ఉత్సిదేయురిమే
3 -19 తస్మాదసక్తా హా
ఇంతకు ముందు అనేక మహాత్ములు కర్మాచరణము ద్వారా కర్మయోగ సిద్ధి పొ ంది మానవులకు మార్గ దర్శకులుగా
ఉన్నారు . అట్టివారి ప్రమాణములను లోకులు పాటించెదరు. జనకుడు మొదలయిన జ్ఞా నులు నిరాశక్తి గా కర్మలను
ఆచరించి కర్మ యోగ సిద్ధి పొ ందియుండిరి. పరమాత్మ తాను కుడా నిస్వార్ధ కర్మాచరణములో నిరంతరమూ
నిమగ్నమయి ఉన్నానని చెప్పుచున్నారు. పరమాత్మ లోకోపకార కర్మాచరణ చెయ్యని యెడల లోకమునకు గొప్ప
హాని సంభవించును కదా. అట్టి విపత్తు కు పరమాత్మ యే కారణభూతుడగును . పైగా , లోకులు పరమాత్మ చూపిన
మార్గ మునే అనుసరించెదరు కదా. కావున పరమాత్మకు కూడా కర్మాచరణమే అనుసరణీయము. పరమాత్మకు
సాధకులందరూ పరమాత్మను అనుసరించి నిరాశక్తిగా కర్మాచరణ చేయవలయును. అదియే ముక్తికి మార్గ ము.
చ 9 పరమ పదం
8 -16 ఆబ్రహ్మ 8 -17 సహస్ర 8 -18 అవ్యక్త 8 -19 భూత 8 -20 పరస్త స్మాత్తు 8 -21 అవ్యక్తో 8 -22 పురుషః 8
రహితుడు. ఏమి చతుర్యుగములు బ్రహ్మకు పగలు .సృష్టి పగలు మొదలు ప్రా రంభమయి పగలు అంతమున
విలీనమగును. అట్టి భూత సముదాయము ప్రకృతి వలన మరల మరల జన్మించును. చచ్చును . ఈ కాలమే జనన
చేయబడుచున్నవి. పరమాత్మ శాశ్వతము .అవ్యక్త ము అదియే పరమ పదము . అదియే అక్షరము. అక్కడకు
చేరినచో పునర్జన్మ ఉండదు. అట్టి పరమ పదము బ్రహ్మ వేత్తలయిన యోగులకు వారి అనన్య భక్తి యోగముచే
వేత్తలయిన యోగులు తమతమ అంతిమ ఘడియలలో పగలు శుక్ల పక్ష ఉత్త రాయణ కాలమున దేహత్యాగము
చేసి జ్యోతిర్మయి మార్గ మున అభిమాన దేవతలచే బ్రహ్మపదముకు చేర్చబడుదురు. సకామా కర్మ యోగులు రాత్రి
వేళలో కృష్ణ పక్ష దక్షిణాయనము న ధూమ్ర మార్గ ము ద్వారా అభిమాన దేవతలచే స్వర్గా దిలోకములను చేరి తిరిగి
భూలోకము చేరెదరు . మరుజన్మలేని మొదటిది దేవయాన మార్గ ము. పునర్జన్మ సహిత రెండవది పితృయానం
మార్గ ము. ఈ మార్గా ల తత్వ రహస్యము తెలిసికొన్న యోగి పరమపదము పొ ందుటకు ప్రయత్నించును. అన్ని
చ అర్జు న ప్రశ్నలు
10 -12 పరం 10 -13 ఆహూస్త్వామ్ 10 -14 సర్వమే 10 -15 స్వయమేవ 10 -16 వక్తు మర్హస్య 10 -17 కథం 10 -18
విస్త రేనా
4 -4 అపరం
2 -54 స్థితప్రజ్ఞస్య
౩-1 జ్యతసి
౩ -2 వ్యామిస్రేనేవ