Professional Documents
Culture Documents
తెలంగాణా భూసామ్య వ్యవస్థ
తెలంగాణా భూసామ్య వ్యవస్థ
-జాగీర్ భూములు,
నాడు తెలంగాణాలోని భూస్వామ్య వర్గాల స్వరూపం; జాగీర్దా రులు, జమిందారులు, దేశముట్లు , దొరలు, • పటేల్, • పట్వా రీలు,
•మాలీ పటేల్. The Land lords are not only Jagirdars, Jamindars,deshmukhs but also village Chiefs patel,
patwari, mali patel with heriditary rights, Each one used to get five to ten villages under him as vatan,
హై దరాబాద్ సంస్థా నం విస్తీర్ణం - 82,698 చ.మై. - హై దరాబాద్ సంస్థా నంలోని మొత్తం వ్యవసాయం క్రింద గల భూమిలో; ఎ-ఖాస్
భూములు -10 శాతం. జాగీర్దా రీ భూములు -30 శాతం . దివానీ / ఖల్సా భూములు-60 శాతం. సర్-ఎ-ఖాస్ భూములు , సర్ఫ్-
ఎ-ఖాస్ అనే పదం అరబిక్ భాష నుండి గ్రహించబడినది. Cart-i-khas is the Nizam's own direct estate
.IIUIUUIS U. T,సర్స్-ఎ-ఖాస్ అనగా ; వ్యక్తి గత ఆదాయం . • ప్రత్యేక ఖర్చులు. • స్వంత ఖర్చులు అని అర్థం. -మొత్తం
భూముల్లో సర్ఫేఖాస్ భూములు 10 శాతం, - సర్వే ఖాస్ భూములు నిజాం ప్రత్యక్ష యాజమాన్యంలో ఉండును. - నిజాం
అధీనంలో వున్న సర్ఫ్-ఎ-ఖాస్ ; తాలూకాలు - 16. గ్రామాలు - 1443. • జనాభా - 6,93,398 మంది. - విస్తీర్ణం - 7113 చ.మై. -
తెలంగాణా ప్రాంతంలోని సర్ఫే ఖాన్ గ్రామాల సంఖ్య - 508 - అత్యధిక సర్ఫేఖాస్ తాలూకాలు, గ్రామాలు వున్న జిల్లా ల - అత్రాఫ్
బల్హా. > అత్రాఫ్ బర్గా జిల్లా లోని సర్ఫే ఖాస్; • తాలూకాలు - 5. • గ్రామాలు- 457. - అత్రాఫ్ బల్గా నేటి రంగారెడ్డి జిల్లా , - నిజాం
జాగీర్ ప్రాంతానికి గల పేరు - సర్ఫే ఖాస్. - నిజాం తన సొంత జాగీరైన సర్ఫేఖాస్ భూములపై వచ్చే ఆదాయంను తన వ్యక్తిగత
ఖర్చులకు ఉపయోగించేవాడు. - సర్ఫేఖాస్ ఆదాయం అనగా సర్వే ఖాస్ భూములపై వసూలు చేసే పన్నులు. ఈ పన్నులను
ప్రభుత్వ ఖజానాలో కలపరు. - సర్ఫేఖాస్ భూముల్లో వసూలు అయ్యే మొత్తం పన్నులు సర్ఫేఖాస్ కార్యదర్శి ద్వారా సరే ఖాన్
సరేఖాస్ భూములను సదర్ -ఉల్- మహం అనే అధికారి పర్యవేక్షించేవాడు. ఇతను నిజాం ప్రత్యక పర్యవేక్షణలో వుండును.
రాజాబహదూర్ వేంకటరామారెడ్డి హై దరాబాద్ నగర కొత్వాల్ గా పదవీ విరమణ చేసిన తర్వాత 7 వ నిజాం అతనిని సర్ఫేఖాస్
అధికారిగా నియమించాడు. నిజాం పాలకులు సర్ఫేఖాస్ జాగీర్పై సంపూర్ణ పాలనా హక్కులను కల్గివుండేవారు. 2 వ నిజాం
కాలంలో సర్ఫేఖాస్ భూముల పరిపాలనా విభాగం పేరు -దార్-ఉల్- సిఫ్రా. -నాడు నిజాం వ్యక్తి గత సైన్యంనకు గల పేరు -
సర్ఫేఖాస్ సైన్యం . A.D.1948, Sep17 న హై దరాబాద్ సంస్థా నం భారత యూనియన్లో విలీనమైన తర్వాత నిజాం సర్ఫేఖాస్
భూములు A.D.1949 Feb 6 న దివానీ భూముల్లో కలిపివేయబడినవి. తదుపరి నిజాం స్వంత ఖర్చులకు భారత ప్రభుత్వం
సం||నకు వివిధ రూపాల్లో సుమారు 1 కోటి రూపాయలను ఇవ్వడం జరిగింది. దివానీ భూములు - నేరుగా ప్రభుత్వం
పరిపాలనలో ఉన్న ప్రాంతాన్ని దివానీ ప్రాంతం అంటారు. -మొత్తం భూమిలో దివానీ భూములు - 60 శాతం. - హై దరాబాద్
సంస్థా నంలో 2 వ అతి ముఖ్యమైన భూములు - దివానీ భూములు. -దివానీ భూములకు గల ఇతర పేర్లు ; • ఖల్సా భూములు. •
రైత్వారీ భూములు. దివానీ భూములు అనగా దివాన్ ( ప్రధాని) అధీనంలో వుండే భూములు అని అర్థం. దివానీ భూములు; •
ప్రభుత్వ అధీనంలో ఉండును. Is Publications ఈ భూముల్లో రైత్వాం ఈ భూముల్లో ప్రభుత్వం శిస్తు వసూలు చేయును. •
భూముల్లో రైత్వారీ శిస్తు విధానం అమల్లో ఉండుటచే భూములను రైత్వారీ భూములు అని కూడా పిలిచారు.
దివానీ ప్రాంతంలో వసూలు చేయు పన్నులు ప్రభుత్వ ఖజానాలో జమ చేయబడి ప్రభుత్వ నిర్వహణకు ఉపయోగిస్తా రు. జాగీర్,
ఇనాం, సర్ఫేఖాస్ కానీ ప్రాంతాన్ని దివానీ ప్రాంతం అంటారు. హై దరాబాద్ సంస్థా నంలో దివానీ ప్రాంతం. విస్తీర్ణం 1-69,670 చ.మై)
మొత్తం గ్రామాలు పట్టణాలు - 13,816. జనాభా -66.11,999. మొదటి సాలార్ జంగ్ దివాన్ అయిన తర్వాత దివానీ ప్రాంతం
విస్తీర్ణం పెరిగినది. దీనికి కారణం ఏమనగా..... • తనఖా జాగీరులను విడిపించి దివానీ ప్రాంతంలో కలిపాడు. • A.D.1860 లో
బ్రిటీషు వారు నిజాంకు తిరిగి ఇచ్చిన షోరాపూర్, రాయాచూర్, ధారాశివ్ ప్రాంతాలు, A.D.1880 - 81 నాటికి దివానీ ప్రాంతంలో
భూమిశిస్తు ఆదాయం - 2 కోట్ల 9 లక్షలు. - జాగీరు భూములు - మొత్తం భూముల్లో జాగీరు భూములు - 30 శాతం. -నిజాం
నవాబుకు, నిజాం ప్రభుత్వంనకు సేవ చేసిన వారికి ధారాదత్తం చేయబడిన భూములనే జాగీరు భూములు అంటారు. జాగీర్ పై
అధికారం గల వ్యక్తియే జాగీర్దా ర్. - జాగీర్ అనే పదం 2 పర్షియన్ పదాలైన జై-గిర్ కు సంబంధించినది. జై-గిర్ అనగా అధీనంలో
వుంచుకున్న ప్రాంతం అని అర్థం. A.D.1739 - 40 లో సంకలనం చేయబడిన పర్షియన్ నిఘంటవు బహర్-ఎ-ఆజాం ప్రకారం
జాగీరు అనగా భూమికి సంబంధించినది అని అర్థం. జాగీర్దా రీ విధానంను ఢిల్లీ సుల్లా నులు మధ్య ఆసియా ప్రాంతం నుండి
తీసుకువచ్చి ఇండియాలో ప్రవేశపెట్టా రు. - భారతదేశంపై తైమూర్ దండయాత్రతో జాగీర్దా రీ విధానం ఇండియాలో
ఆవిర్భవించినది.
A జాగీర్దా రీ విధానంనకు మాతృక, • నాయంకర విధానం కాకతీయులు. అమరనాయంకర విధానం - విజయనగర రాజులు. •
మున్సబ్ దారీ విధానం - మొఘలలు. మొఘలుల పరిపాలనలో జాగీర్ అనే పదం మొదటి సారిగా A.D.1559 లో అక్బర్ జారీ
చేసిన ఫర్మానాలో కన్పించును. > హై దరాబాద్ సంస్థా నంలో మొట్ట మొదటి జాగీరును A.D. 1726 లో నిజాం ఉల్ ముల్క్
ఇవ్వగా, చివరి జాగీరును 6 వ నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ A.D.1889-90 లో ఇచ్చాడు. హై దరాబాద్ సంస్థా నంలో జాగీర్,
విస్తీర్ణం -11,109 చ.మై, - మొత్తం గ్రామాలు పట్టణాలు - 6848. | జనాభా -31,63,705. మొత్తం జాగీరుల్లో పాయాగా జాగీరులు
- 2373. నాడు తెలంగాణా ప్రాంతంలో సుమారు 2600 జాగీరు గ్రామాలు ఉండేవి. నాడు హై దరాబాద్ సంస్థా న మంతటా జాగీరు
ప్రాంతాలు ఉండేవి. పెద్ద జాగీరు ప్రాంతాల్లో కొన్నింటికి రెవెన్యూ, పోలీస్, న్యాయ అధికారాలు ఉండేవి. జాగీర్లలో ప్రభుత్వం నేరుగా
పన్నులను వసూలు చేయదు. జాగీర్లలో జాగీర్దా రులు అనేక రకాల పన్నులు విధించి పన్ను వసూళ్ళకు ప్రజలను పీడించేవారు.
జాగీర్దా రులలో డబ్బు చెల్లించేవారు కొందరూ, చెల్లించని వారు కొందరూ ఉండేవారు. - జాగీర్లు - రకాలు - హై దరాబాద్
సంస్థా నంలోనున్న వివిధ రకాల జాగీరులు: 1.అల్ - తుంగా జాగీర్ / AI- Tumgha Jagiri 2. జాత్ జాగీర్ / zat Jagir. 3.
పాయాగ జాగీర్ / paigah Jagir. 4.తనఖా-ఇ-మహలత్/ Tankhah-i-Mahalat. 5. సర్ఫేఖాస్ జాగీర్/ Sarikhas Jagiri
అల్-మంగాణనీర్ అలా తుంగా జాగర్, వంశపారంపర్య జాగరు. స్థిరమైనది అశాశ్వతమైనది. చెల్లించని లేని జాగర్, • నిజాం రాజు
ముద్ర ద్వారా ఈ జాగరను కేటాయిస్తా రు ఈ జాగీరుకు గల మరో పేరు- ఇనాం అలా తుంగా These Al-Thamgha Jagirs
are permanent perpetual and hereditary grants. 2. జూత్ జాగిర్ జాత్ జాగీరుకు ఖాన్కా జాగీరు అని పేరు. జాత్ జాగీర్
• అతి విశాలమైన భూభాగం గల జాగీరు. వ్యక్తిగతమైన జాగీరు. నిజాం కొరకు జీవితాంతం సేవ చేసిన వారికి ఇచ్చే జాగీర్. • ఈ
జాగీరు పొందిన వారు దీనిని జీవితాంతం అనుభవించగలరు. ఈ జాగీరును పొందినవారు సమాజంలో అత్యంత గౌరవ ప్రధమైన
హోదాను కల్గి ఉండేవారు. ఈ జాగీరు పొందిన వ్యక్తి ఈ జాగీర్ ద్వారా వచ్చే ఆదాయంపై న్యాయపరమైన హక్కును
కల్గివుంటాడు. పాయగా జాగీర్ -నిగేదస్త్ జమీయత్ జాగీర్4 ని కూడా పిలుస్తా రు. - నిజాం నవాబు దగ్గరి బంధువుల స్వాధీనంలో
ఉండే జాగీర్లను పాయాగా జాగీరు ప్రాంతం అంటారు. The Paigas are estates granted to Musilms feudals, especially
the Nizams relatives, for recruiting and maintaining armed personnal to help the Nizam in his wars. ఇది
సైనిక జాగీరు. The word paigah means Stable. పాయగా అనగా స్తిరమైన అని అర్థం. నిజాం పాలకుల వ్యక్తిగత సైన్యంను
తీయగా జాగీరును నిజాం ఆలీఖాన్ మొదటిసారిగా అబుల్ బెరుఖాన్ మొదటి షంషుల్ ఉమ్రా కు ఇచ్చాడు. సంషుల్
ఉమ్రా(Shams-ul- umra) మరణాంతరం బ్రిటీషు అధికారి సర్ జాన్ కెన్నెవే (SirJohn kenneway)పాయాగా జాగీరుల
గురించిన వివరాలను అందించాడు. నిజాం నవాబులలో సికిందరూ పాయాగా జాగీర్ తాలూకా లను విస్తృత పరచడానికి
ప్రయత్నించి, చివరికి వాటి పరిధిని తగ్గించాడు. తదుపరి 5 వ నిజాం అష్టలుద్దేలా సికిందర్ జా కుదించిన పాయాగా జాగీర్ పరిధిని
తిరిగి పునరుద్ధరించాడు. - హై దరాబాద్ సంస్థా నంలో (1881 జనాభా లెక్కల ప్రకారం) పాయాగా జాగీరుల; విస్తీర్ణం - 2,373
చ.మై. మొత్తం గ్రామాలు - 1007. జనాభా - 5,29,098. - నిజాం వ్యక్తిగత సైన్యంను పోషించినందకు 5 వ నిజాం అష్టలుద్దేలా
2 వ షంషుల్ ఉమ్రా ఫక్రు ద్దీన్ ఖాన్ కు 2,373 - చ.మై విస్తీర్ణం కల్గిన పాయాగా జాగీరు ఇచ్చాడు. ఈ జాగీర్లో 1007 గ్రామాలు
ఉండేవి. తనఖా - ఇ - మహలత్ తనఖా - ఇ - మహలత్ జాగీరు పొందువారు; ముఖ్య సైనికాధికారులు. • కీలక సమయంలో
నిజాం ప్రభుత్వంనకు ఆర్థిక సహాయం చేసిన వారు. పాయాగా జాగీర్ మాదిరిగానే నిజాం పై వారికి కొన్ని గ్రామాలును దత్తం
చేసేవాడు. వీటినే తనఖా - ఇ - మహలత్ జాగీర్లు అంటారు. సర్ఫేఖాస్ జాగీర్ -సర్ఫేఖాస్ జాగీర్ అనగా నగదు రూపంలో
ప్రభుత్వానికి శిస్తు చెల్లించే ఒప్పందంతో పొందే జాగీర్. నిజాం నవాబుల పాలనలో కొంత మంది ప్రభుత్వానికి Publications GIS
ఈ రకమైన జాగీర్లను మొదటగా నిజాం ఉల్ ముల్క్ కేటాయించాడు. - నిజాం పాలకులు; సర్ఫేఖాస్ జాగీర్ పై సంపూర్ణ పాలనా
హక్కులు, అధికారం ను కల్గియుండిరి. మిగతా జాగీర్లపై నామమాత్రపు హక్కులు కల్గి యుండిరి. సర్ఫేఖాస్ జాగీర్లలో కొన్ని నిజాం
వ్యక్తిగతం. వీటి నుండి వచ్చే ఆదాయం నిజాం వ్యక్తిగత, రాజప్రసాద ఖర్చులకు ఉపయోగించేవాడు. - నిజాం వ్యక్తిగత సర్వే ఖాన్
జాగీర్ల; • విస్తీర్ణం - 7113 చ.మై. • గ్రామాలు - 1443 గ్రామాలు. -ఇతర జాగీరులు 1. ఇలాకా జాగీర్లు . 2. మశ్రు తి జాగీర్లు . 3.
మదర్ - ఇ - మష్ జాగీర్లు . ఇలాకా జాగీర్లు నిజాం ప్రభుత్వంలో ముఖ్య అధికారులు పొందిన జాగీర్లనే ఇలాకా జాగీర్లు , ఉమ్రా - ఇ
- ఆజమ్ జాగీర్లు అంటారు. ఈ జాగీర్లను పొందిన వారు నిజాం ప్రభుత్వంలో పెద్ద అధికార హోదాలో వుండేవారు. 2 పాయాగా
జాగీర్ తర్వాత స్థా యికి చెందిన జాగీర్య ఇలాకా జాగీర్. నిజాం రాజ్యంలో 9 ఇలాఖా జాగీర్లు ఉండేవి. ఇందులో 4 అతి
ముఖ్యమైనవి. ఎందుకనగా ఇవి 4 గురు ప్రముఖ వ్యక్తు లకు చెందినవి. అవి..... 1. నవాబ్ సాలార్జంగ్ ఇలాకా జాగీర్. 2.
మహారాజా కిషన్ పెర్హాద్ ఇలాకా జాగీర్. 3. నవాబ్ ఖానిఖానన్ ఇలాకా జాగీర్. 4. నవాబ్ ఫఖుర్ - ఉల్ - ముల్క్ ఇలాకా జాగీర్. పై
Study Circle SYMBOL OF SUCCESS > పై నాల్గు ఇలాకా జాగీర్లలో సాలార్డింగ్ ఇలాకా జాగీర్ పెద్దది. దీనిని • విస్తీర్ణం -
1126 చ.మై. • గ్రామాలు - 359. ఆదాయం - 20 లక్షలు . > మహా రాజా కిషన్ పెర్బాద్ ఇలాకా జాగీర్ కేంద్ర స్థా నంగా షాద్ నగర్
ఉండేది. మశ్రు తి జాగీర్లు ఈ జాగీర్ ను 3 రకాల వ్యక్తు లకు అనేక షరతలుతో కేటాయిస్తా రు.వారు; • ప్రజాసేవ చేయువారు. •
మత అభివృద్ధికి కృషిచేసే వారు. • సైనిక వ్యవస్థ కొరకు సేవలు అందించువారు. ఈ మూడు రకాల వ్యక్తు లు షరతులతో కూడిన
ఈ మశ్రు తి . జాగీర్లు ను పొందుతారు. మదర్-ఇ - మష్ జాగీర్ > సమాజ సేవ కోసం జీవిస్తూ ఆత్మపరిత్యాగం చేసే వ్యక్తు లు ,
పొందే జాగీరును మదర్ - ఇ - మష్ జాగీర్ అంటారు. ఇనాం భూములు - మరో పేరు - ఖరిజ్ జమా (Khari, jama). నాడు
నిజాం సంస్థా నంలో అనేక గ్రామాలలో ఇనాం భూములు ఉండేవి. - ఇనాం (Inam) అనేది అరబ్బీ పదం. ఇనాం అనగా ఉపకారం
చేయుట, బహుమానం ఇవ్వడం అని అర్థం. నిజాం నవాబు తాను పొందిన సేవలకు గాను వేతనాలకు బదులుగా బహుమానంగా
ఇచ్చే భూములను ఇనాం భూములు అంటారు. ఇనాం భూములు పొందువారు; పరగణా మాజీ ముఖ్య అధికారులు. •
రెవెన్యూ, పోలీసు, ప్రజా పనుల శాఖల్లో సేవలందిం చిన వారు. మతపరమైన సేవలు చేయువారు.
Modern పొందిన వారు పన్నులు చెల్లించ అవసరం ఇనాం భూములు పొందిన వారు పన్నులు చె లేదు. ఎనా ఒక ప్రాంతంలో
ఇనాం భూములు శిస్తు చెలిసే వాటిని జోడి జనాం భూములు అని పిలిచేవారు. వివాం ప్రభుత్వంలో ఇనాం దారులు సంఖ్య - ఈ
వేలు. ఇందులో • దివానీ ప్రాంతంలో - 57 వేలు. - జాగీరు ప్రాంతంలో - 26 వేలు. నాడు దివానీ ప్రాంతంలో ఉన్న ఇనాం
భూములు- 1362 - మొదటి సాలార్ జంగ్ దివాన్ అయిన తర్వాత ప్రభుత్వం వేతనాలును ద్రవ్య రూపంలో చెల్లించడానికి
చర్యలు తీసుకోవడంతో ఇనాం వ్యవస్థలో మార్పులు సంభవించినవి. దీని కారణంగా ప్రభుత్వం చాలా వరకు ఇనాం భూములను
స్వాధీనం చేసుకున్నది. A.D.1873 లో మొదటి సాలార్జంగ్ హై దరాబాద్లో కేంద్ర ఇనాం కార్యాలయం ను ఏర్పాటు చేసి, దాని
నిర్వహణ కొరకు ఒక ఇనాం కమీషనర్ను నియమించాడు. న్యాయబద్ధమైన సనద్ ను కల్గియున్న ఇనాందారులకు పన్నుల
మినహాయింపుతో భూములును ఇవ్వడం జరిగినది. భూమిశిస్తు విధానం - భూమి శిస్తు ఆధారంగా హై దరాబాద్ సంస్థా న
భూభాగాన్ని 2 భాగాలుగా వర్గీకరించారు. అవి; 1. జాగీర్ ప్రాంతం. 2. దివానీ ప్రాంతం. 1. జాగీర్ ప్రాంతం - శిస్తు ప్రభుత్వానికి
చెల్లించని ప్రాంతం. 2 దివాని ప్రాంతం - శిస్తు ను క్రమబద్ధంగా ప్రభుత్వాలు చెల్లించే ప్రాంతం. దివానీ ప్రాంతంలో భూమిశిస్తు విధానం
- రైత్వారీ పద్దతి . దివానీ ప్రాంతం భూమి శిస్తు ను 3 రూపాలలో చెల్లించేది. 1 పాన్ మ y / Pan Makta. 2 సర్ బాస్త/ Sar basta.
3. పేష్కష్ / peishkash.
► Diwani / ki wani/ khalisa Lands are paying rent to the Covernment in the Shape of pan makta.
sarbasta, peishkash. పాన్మక్తా దివానీ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను కౌలుకు తీసుకుని క్రమబద్ధంగా స్థిరమైన శిస్తు ను
ప్రభుత్వానికి చెల్లించే విధా నం ను పాన్ మక్తా అంటారు. ఈ విధానంలో శిస్తు స్థిరంగా వుండి, పెరుగుదల ఉండేది కాదు. పాన్
మక్తా విధానం ద్వారా ఏర్పడ్డ భూస్యామ్య వర్గం - మఖాదారులు. దివానీ ప్రాంతంలో గల ప్రభుత్వ భూములను మఖాదారులు
కాంట్రాక్ట్ / కౌలు కు తీసుకొని అందుకు ఫలితంగా ప్రభుత్వానికి ప్రతి సం! కొంత నగదును చెల్లించేవారు. ఈ పాన్ మక్తా పద్దతిని
మొదటి సాలార్జంగ్ దివాన్ అయ్యాక రద్దు చేశాడు. సర్ బస్త - సర్ బస్త శిస్తు వసూలు విధానంనకు ముఖ్య ఆధారం -
వేలంపాట. - వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేసుకొను హక్కును సర్కస్త అంటారు. ఈ విధానం మూలంగా తెలంగాణాలో
ఏర్పడిన భూస్వామ్య వర్గం - జమిందార్లు . -వేలం పాట ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంపై ఒడంబడిక కుదిరిన తర్వాత
ఆయా వ్యక్తు లకు ఆయా గ్రామా ల్లో పన్నులు వసూలు చేసుకోనే హక్కు లభించును. వీరు ప్రతి సం|| ఆయాగ్రామాల్లో శిస్తు
వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తా రు. పేష్క ష్ - పేష్కష్ అనగా కప్పం అని అర్థం . హై దరాబాద్ రాజ్యాంతర్గతంగా 14 హిందూ
సంస్థా నాలు ఉండేవి. ఇవి నిజాం నుండి దివానీ హక్కులు పొంది స్వయం పాలనా అధికారాలు కల్గివుండేవి.
ఈ హిందూ సంస్థా నాధీశులు తమ అధికారంను నిజాం గుర్తించినందుకు ప్రతిఫలంగా ప్రతి సం|| వచ్చిన ఆదాయంలో కొంత
భాగాన్ని కప్పం రూపంలో నిజాం నవాబుకు చెల్లించే వారు. దీనినే పేష్కష్ అని అంటారు. - వీరి అధీనంలో 497 గ్రామాలలో 5030
చ.మై. వ్యవసాయ భూమి ఉండేది. నాటి 14 హిందూ సంస్థా నాల్లో 5 సంస్థా నాలు ప్రసిద్ధి చెందినవి. అవి; 1. గద్వాల్ సంస్థా నం. 2.
వనపర్తి సంస్థా నం. 3. జటప్రోలు సంస్థా నం. 4. అమరచింత సంస్థా నం. 5. పాల్వంచ సంస్థా నం. - 14 సంస్థా నాల్లో కెల్లా పెద్దది -
గద్వాల సంస్థా నం. భూమి యాజమాన్యం > నేరుగా ప్రభుత్వం క్రింద ఉన్న దివానీ / ఖల్సా ప్రాంతంలో భూమి యాజమాన్యం
స్థూలంగా 2 రకాలుగా ఉండేది. 1. భూస్వాములు యాజమాన్యం. • ఇందులో భూమి భూస్వామి సొంత ఆస్థి. ఇందులో
భూమిని సాగు చేసేది మాత్రం కౌలుదారులు, పాలేరులు, వ్యవసాయ కూలీలు. 2. రైతుల యాజమాన్యం . ఇందులో భూమి
రైతుల సొంత ఆస్థి & రైతులే కష్టించి సాగు చేసేవారు. A.D.1875 లో ఏర్పాటు చేసిన సర్వే సెటిల్మెంట్ ఫలితంగా భూస్వాములకే
గాక, సాగుదారులకి (రైతాంగానికి) కూడా కొంత భూమిపై యాజమాన్యపు హక్కులభించినది. కులాల వారీగానూ, చేతివృత్తు ల
వారికి కూడా ఇనాంల రూపంలో భూమి సంక్రమించినది. వీరంతా పూర్వం నుండి ఈ భూమి సాగుదారాలుగా ఉండేవారు.
నిజాం పాలనలో తెలంగాణా ప్రాంతంలో మొదటిసారిగా A.D.1907 లో మల్జా రీ ల్యాండ్ రెవెన్యూ చట్టంను కౌలుదారుల భద్రత
కొరకు ప్రవేశపెట్టా రు. ఈ చట్టం ప్రకారం 12 సం||లు వరుసగా సాగుచేస్తు న్న వారిని శాశ్వత కౌలుదారులుగా గుర్తించారు.
నిజాంపాలనలో కౌలుదారుల స్థితిగతులను పరిశీలించ డానికి A.D.1939 లో ఎం.ఎస్. బరూచా కమిటీ నియమించారు. ఈ
కమిటీ సిఫారసు మేరకు వరుసగా 6 సం||లు కౌలుచేసిన అసామీ షక్మీదారులను తొలగించ కుండా A.D.1944 లో అసామీ పక్మి
చట్టం ను చేశారు. ఈ చట్టం భూస్వాముల ఒత్తిడివలన అమలు కాలేదు. వ్యవసాయ పంట భూములు , - హై దరాబాద్
సంస్థా నాన్ని వ్యవసాయ పంటల ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు; 1. గోధుమ పంటకు అనువైన మెట్ట (dry) ప్రాంతం. 2.
వరి పంటకు అనువైన మాగాణి (wet) ప్రాంతం. - తెలంగాణా ప్రాంతంలోని • మెట్ట ప్రాంతంను - ఖుష్కి • మాగాణి ప్రాంతంను -
తరి అని పిలుస్తా రు. విస్తీర్ణం (చ.మై) జనాభా మెట్ట ప్రాంతం 39,923 53,61,123. మాగాణి ప్రాంతం 42,775 44,84,471.
మొత్తం 82,698 98,45,594. మెట్ట భూమి - మెట్ట భూమిలో; •సం|| నకు ఒకే పంట పండును. • భూమిశిస్తు సారవంతమైన
నేలకు ఎక్కువగానూ, సారవంతంకానీ నేలకు తక్కువగానూ ఉండేది. • నల్లరేగడి భూముల్లో భూమిశిస్తు రేటు ఎక్కువ.
మాగాణి భూమి మాగాణి భూముల్లో సం||నకు 2 పంటలు పండించేవారు నీటి వనరుల ఆధారంగా మాగాణి భూములను 2
రకాలుగా పేర్కొన్నారు; 1. చెరువుల క్రింద మాగాణి భూములు. 2 బావుల క్రింద మాగాణి భూములు. చెరువుల క్రింద మాగాణి
భూములు, -చెరువుల క్రింద వున్న మాగాణి భూముల్లో రెండు పంటలు పండేవి. ఈ రెండు పంటలకు 2 విధాలుగా శిస్తు ను
విధించేవారు. మొదటి పంట • వానాకాలంలో పండించేవారు / పండే పంట. • వానాకాలం లో పండే పంటలు - ఖరీఫ్ పంటలు, •
తెలంగాణాలో ఖరీఫ్ సీజనను ఆబి, సారువా అని పిలుస్తా రు. చెరువులో నీరు వుంటే పంట సాగు చేసినా, చేయకున్నా శిస్తు
చెల్లించాలి. • మొదటి పంటపై చెల్లించే శిస్తు లో సగం 2 వ పంట శిస్తు ఉండేది. రెండవ పంట • వేసవి కాలంలో పండించే వారు /
పండే పంట. • వేసవి కాలంలో పండే పంటలు - రబీ పంటలు. • తెలంగాణాలో రబీ పంటలను తాబి, దాళవా, వేసంగి అని
పిలుస్తా రు. మొదటి పంట సాగు చేసిన భూమినంతటినీ 2 వ పంటకు సాగుచేయరు. రెండవ పంటకు ఎంత భూమిని సాగు
చేయాలనే దానిని చెరువులోని నీటి నిలువను బట్టి నిర్ణంచేవారు. దీనినే తహబందీ అనే వారు. తహ అంటే అడుగు, బంధి అనగా
కొలత / నిర్ధా రణ. నీటి నిలువను నిర్ణయించడానికి చెరువు అడుగు భాగాన్ని కొలత వేసువారు.
బావుల క్రింద మాగాణి భూములు బావులలోని రకాలు: 1.A.D.1905 నాటికే ఉన్న భూములు; నీటిని పాత బావులు లేదా కదీం
బావులు అంటారు. ప్రతి బావి క్రింద నీటి సరఫరాను బట్టి కొన్ని ఎకరాల భూమిని మాగాణి అని నిర్ణయించేవారు. ఇలాంటి
భూముల్లో వరితో పాటు, పొగాకు, మిర్చి లాంటి వ్యాపర పంటలను పండించేవారు. ఈ భూముల్లో శిస్తు రేటు చెరువు క్రింద
మాగాణి రేటుతో సమానంగా ఉంటుంది. 2. కౌలీ బావులు; • ప్రభుత్వ అనుమతితో భూ యజమాని తన స్వంత ఖర్చులతో
త్రవ్వుకొనే బావులు. ఈ బావుల క్రింద మాగాణి భూములను సాగు చేస్తే 15 సం||ల వరకు మెట్ట శిస్తు , తర్వాత 15 సం||లు దానికి
రెట్టింపు తీసుకుని, 30 సం||ల తర్వాత పాత బావుల మాగాణి శిస్తు రేటును వసూలు చేసేవారు. A.D.1905 తర్వాత త్రవ్వుకున్న
బావుల కింద భూమిపై మెట్ట భూమి శిస్తు రేటునే వసూలు చేసేవారు. సమిష్టి జలాధారం సాగు చేయు మాగాణి భూమికి బావి
ఆధారంతో పాటు, చెరువు నీటి ఆధారం ఉన్నప్పుడు ఈ రెండింటిని కలిపి సమిష్టి జలాధారం గల భూమి అని పిలిచారు. దీనినే
ముప్తరికా జరియా అని పేర్కొన్నారు. ఇజరా బంజర్లు బంజరు భూములను సాగులోనికి తీసుకురావడానికి ప్రవేవపెట్టిన పద్దతియే
ఇజరా పద్దతి. ఇజరా పద్దతి క్రింద భూములను పొందిన వారిని ఇజరా దార్లు అని పిలుస్తా రు. బంజర భూములను సేద్యపు
భూముల నవీన సేద్యపు చట్టం A.D.1907 లో నిజాం ప్రభుత్వం ఈ చట్టంను ప్రవేశ పెట్టినది. భూముల నవీన సేద్యపు చట్టం
ప్రకారం; రైతులకు కొన్ని హక్కులను ఇచ్చి పట్టా ల పైన భూములు తీసుకొనడానికి ప్రోత్సహించారు. సాగుభూమిని విస్తరించే
ఉద్దేశ్యంతో భూముల్లో ఉండే కలపను నరికి లాభం పొందవచ్చునని రైతులను ప్రోత్సహించారు. • రైతులు క్రొత్తగా బావులను
వర్గాలు; 1. జాగీర్దా రులు. 2. జమిందార్లు . 3. దేశ్ ము లు, 4. ముత్తేదారులు. 5. దొరలు. 6. పటేలు . 7. పట్వారీలు, 8.
మాలీపటేలు. 1. జాగీర్దా రులు - జాగీర్ భూమలపై హక్కు విస్తృత అధికారాలు గల వారే - జాగీర్దా రులు. నిజాం నవాబుకు అతని
ప్రభుత్వంనకు చేసిన సేవకు ప్రతిఫలంగా ఉన్నత ఉద్యోగులు వేతనాలకు బదులు నిజాం నుండి పొందిన భూములును జాగీరులు
అని, వాటిపై హక్కున పొందిన వారిని జాగీర్దా రులు అని అంటారు. నాడు తెలంగాణా ప్రాంతంలో సుమారు 2600 జాగీరు
గ్రామాలు ఉండేవి. జాగీరు ప్రాంతాల్లో జాగీర్దా ర్ వాస్తవ పాలకుడిగా వుండి విలాసవంతమైన జీవనం సాగించేవారు. జాగీర్దా రుల్లో
ముస్లీంలు, హిందువులు ఇద్దరూ ఉండేవారు. నిజాం కూడా ఒక సరిస్ జాగీర్దా ర్. - ప్రభుత్వపు ఉన్నతాధికారులలో అత్యధిక భాగం
జాగీర్దా రులే. వీరికి కొందరికి రెవెన్యూ, పోలీస్, న్యాయాధికారాలు కూడా వుండేవి. జాగీర్దా రులలో నిజాం ప్రభుత్వం నకు డబ్బు
జాగీర్దా రు మరణించి ఆ జాగీర్దా ర్ వారసత్వ తగాదాలో ఉన్నప్పుడు లేదా జాగీర్దా ర్ కుమారుడు మైనర్గా ఉన్నప్పుడు ప్రభుత్వమే
జాగీర్ను స్వాధీనం చేసుకుని కోర్ట్ ఆఫ్ వార్ ద్వారా పరిపాలన చేసేది. - జాగీర్ ప్రాంతంలో ప్రభుత్వం నేరుగా పన్నులు వసూలు
చేయదు. జాగీర్లలో జాగీర్దా రులు అనేక రకాల పన్నులు విధించి, పన్ను వసూళ్ళకు ప్రజలను పీడించేవారు. - జాగీర్దా ర్ల వ్యవసాయ
భూముల్లో పాలేర్లు , కూలీలు, రైతులు నామమాత్రపు కూలీలతో పనిచేసేవారు. చేతి వృత్తు ల వార అంతా జాగీర్ దారులకు
ఉచితంగా చాకిరీ చేసేవారు. ఇది వెట్టి చాకిరిలో ఒక భాగం. - A.D.1949, Aug 15 న హై దరాబాద్ రాష్ట్ర జాగీర్దా ర్ల రద్దు చట్టం,
1949 ను ప్రవేశపెట్టా రు. -ఈ చట్టం ప్రకారం; • జాగీర్దా ర్ల భూమిని స్వాధీనం చేసుకుని, రైత్వారీ భూములుగా మార్చారు. • ఈ
భూములపై రైతులకు యాజమాన్య హక్కులు కల్పించారు. • తొలగించిన జాగీర్దా రులకు నష్ట పరిహారం చెల్లించారు. 12.
జమిందార్లు - నిజాం సంస్థా నంలో సాగు భూమిని సర్వే చేసి భూస్వాము లకు, రైతాంగానికి భూమిపై యాజమాన్యాన్ని
కల్పించడానికి పూర్వం, నిజాం ప్రభుత్వం కొన్ని గ్రామాల సముదాయాన్ని వేలం వేసి ఎక్కువ మొత్తం డబ్బు చెల్లించే వ్యక్తికి
ఆగ్రామాల్లో పన్నులు వసూలు చేసుకొనే హక్కును కల్పిస్తూ ఉండేది. నిజాం రాజ్యం లోని దివానీ ప్రాంతంలో శిస్తు వసూలుకు సర్
బస్తా విధానంలో వేలం పాట ద్వారా శిస్తు వసూలు హక్కులను పొందిన మధ్య దళారీ వర్షమే జమిందారీ వర్గం.
ఈ జమిందారులు వేల ఏమిందారులు వేలంపాట ద్వారా కొన్ని గ్రామాల్లో యువసూళ్ళు హక్కులను పొంది తద్వారా
తెలంగాణాలో అతి ముఖ్య భూస్వామ్య వర్గంగా ఎదిగారు. అజమిందారులు పన్ను వసూళ్ళలో అనేక అక్రమాలకు పాల్పడుతూ
రైతుల నుండి ధాన్యం, చేతి వృత్తు ల వారి ఉంది. ఏదో రూపంలో పరిహారం తీసుకునే వారు. క్రమంగా పెద భూదోపిడీదారులుగా
మారారు. పన్నులు చెల్లించలేక పోయిన రైతులను అనేక హింసలకు గురిచేస్తూ వారి భూములను స్వాధీనం చేసుకునేవారు.
ముఖ్యంగా రైతులకు వ్యవసాయ పంటలకు అధిక వడ్డీతో అప్పులు ఇచ్చి, అప్పు తీర్చలేదన్న సాకుతో వారి భూములను
ఆక్రమించుకొనేవారు. నిజాం ప్రభుత్వం 1875 లో సర్వే సెటిల్ మెంట్ యాక్ట్ ను ప్రకటించి పెద్ద మొత్తంలో జమిందారులకు
భూమిపై యాజమాన్య హకులను కల్పించినది. -దేశ్ ముట్లు , దేశపాండేలు - తెలంగాణాలో దేశ్ ముట్లు , దేశ్ పాండేలు అతి
ముఖ్య భూస్వామ్య వర్గం. మొదటి సాలార్జంగ్ దివాన్ కాక పూర్వం దివానీ ప్రాంతం , 'లో ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి
పెట్టేవారు. - ఇలా వసూలు చేసిన శిస్తు లో ప్రభుత్వ భాగాన్ని చెల్లించి, మిగతా శిస్తు ను వారు అనుభవించేవారు. ఈ దేశ ముళ్లు , దేశ్
పాండేలు పన్నులు వసూలు చేసే కాలంలో సాగులో వున్న అతిసారవంతమైన వేలాది ఎకరాల భూములను ఆక్రమించి, తమ స్వంత
ఆస్థిగా దఖలు పరచుకున్నారు. పన్ను వసూలు అధికారం గల దేశ్ ముట్లు , దేశ్ పాండేలు సాగు చేసుకుంటున్న రైతులకు
తెలియకుండానే వారి భూము లను తమ పేర్ల క్రింద నమోదు చేయించుకొని వాటిపై చట్టరీత్యా హక్కులు పొంది అతిపెద్ద
- - -దీని మూలంగా అప్పటి వరకు ప్రభుత్వం తరుపన పన్ను వసూలు చేసిన దేశ్ ముట్లు , దేశ్ పాండేలును తొలగించి గతంలో
వారు వసూలు చేసిన పన్నుల మొత్తం ప్రాతిపదికపై వతను లేదా మాష్ (ఉద్యోగ విరమణానంతర భృతి) మంజూరు చేయబడినది.
వతన్లు /మాష్ క్రింద నిజాం ప్రభుత్వం దేశ్ ముఖ్, దేశ్ పాండేలకు కొన్ని గ్రామాలను మంజూరు చేసినది. When direct revenue
collection was introduced, Desmukhs, Despandes were granted VATANS (gifts of 5 - 10 villages) or
MASH (annuities, computed as percentage of past returns). నిజాం ప్రభుత్వం దేశ్ ముఖ్, దేశ్ పాండేలకు
బహుమానంగా ఇచ్చిన వతన్ గ్రామాలపై దేశ్ ముఖ్, దేశ్ పాండేలు తమ అజమాయిషీని తమ గుమస్తా లయిన సేరిదారులు
(seridars) ద్వారా చెలాయించేవారు. The Vatan villiages gifted by Nizam Govt to Desmukh, Despande were
controlled through Clerks (seridars) appointed by the Desh mukh, Deshpande. సర్వే సెటిల్మెంట్ సమయంలో
నిజాం ప్రభుత్వం దేశ్ ముఖ్ లు, దేశ్ పాండేలతో రాజీపడి వారికి పెద్ద మొత్తంలో భూమిపై యాజమాన్యపు హక్కును ఇవ్వడానికి
అంగీకరిం చినది. ముఖ్యంగా కొంత భూమిపై శిస్తు ను తగ్గించి, మరి కొంత భూమిపై శిస్తు లేకుండానే వారికి పట్టా హక్కులను
ఇచ్చినది. ఇలాంటి భూములను సేరీ సావరాలు అని అంటారు. ఇది వరకు దేశ్ ముఖ్, దేశ్ పాండేలు వసూలు చేసి చెల్లించే
పన్నులో 10, 7.5, 5 శాతంను రుసుం పేరుతో వారికి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించినది.... వివిధ రూపాల్లో రైతుల నుండి
ఆక్రమించుకున్న భూములతో దేశ్ ముట్లు తెలంగాణాలో అతి పెద్ద భూస్వామ్య వర్గంగా ఆవిర్భవించారు.
నాడు తెలంగాణాలోని కొందరు దేశముట్లు ; 1. విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి. • 40 వేల ఎకరాల భూస్వామి. • నల్గొండ
జిల్లా జనగామా తాలూకాలోని 60 గ్రామాలు ఇతని అధీనంలో ఉండేవి. 2. వడ్డేపల్లి దేశ్ ముఖ్ పింగళి వెంకట్రామరెడ్డి. •
తెలంగాణా మొత్తా నికి ఎక్సైజ్ (అబ్కారీ) కాంట్రాక్టు పొందాడు అంటే గ్రామాలపై పూర్తి అజమాయిషి హక్కు 3. సూర్యాపేట
దేశముఖ్ • 20 వేల ఎకరాల భూస్వామి. 4. కల్లూరు దేశ్ ముఖ్. • 1 లక్ష ఎకరాల భూస్వామి. • ఖమ్మం జిల్లా , మధిర తాలూకాకు
చెందినవాడు. 5. జన్నారెడ్డి ప్రతాపరెడ్డి • ఒక లక్షా 50 వేల ఎకరాల భూస్వామి. • సూర్యాపేట తాలూకాకు చెందినవాడు. -
హై దరాబాద్ సంస్థా నంలో తెలంగాణా ప్రాంతంలో భూకేం - ద్రీకరణ విపరీతంగా ఉండినది. ముఖ్యంగా నల్గొండ, మహ - బూబ్
నగర్, వరంగల్ జిల్లా ల్లో 500 ఎకరాలకు పైగా భూమి గల పట్టా దారులు/ భూస్వాములు సంఖ్య 550 మంది అని, సాగులో వున్న
మొత్తం భూమిలో 60 నుండి 70 శాతం వరకు వీరి అధీనంలో ఉండేదని 1950 - 51 సం|| ప్రభుత్వ పరిపాలనా నివేదిక
పేర్కొన్నది. దేశములు, దేశ్ పాండేల దోపిడీలను సహించలేని తెలంగాణా రైతాంగం వారికి వ్యతిరేఖంగా అనేక పోరాటా లును
సాగించినది. A.D.1920 లో విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి దౌర్జన్యానికి వ్యతిరేఖంగా కామారెడ్డి గూడెంనకు చెందిన ఒక
పేద ముస్లీం రైతు షేక్ బందగీ పోరాటం చేసి ఆత్మార్పణ చేశాడు. ముఖంగా A.D.1945 - 49 మధ్య అశేష ప్రజా దరణ
చూరగొన్న మా భూమి నాటకంలో షేక్ బందగీ అమరగాధకు శాశ్వత స్థా నం కల్పించబడినది. US Publications
పటేల్, పట్వారీ, మాలీ పటేల్ - నిజాం సంస్థా నంలో గ్రామాధికారులు. - వంశపారంపర్య హక్కులతో పటేల్, పట్వారీ, మాలీనం లు
గ్రామాధికారులుగా పని చేశారు. - పటేల్, పట్వారీ, మాలీపటేల్ విధులు; • గ్రామ స్థా యిలో శిస్తు వసూలు. • లెవీధాన్యంను
సేకరించడం. • దేశ్ ముఖ్, దేశ్ పాండేలకు పన్ను వసూలులో సహకరించడం. వీరు దేశ్ ముఖ్త దోపిడీలకు సహకరించి
గ్రామస్థా యిలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ అనేక రూపాలో వారిని దోచుకునేవారు. గ్రామస్థా యిలో పరిపాలన అంతా
వీరి అధీనంలోనే జరిగి క్రమంగా చిన్న స్థా యి భూస్వాములు గా ఎదిగారు. - పటేల్, పట్వారీ, మాలీ పటేల్ వంటి గ్రామాధికారులపై
అధికారి - తాలూకాదార్. దొరలు - హోదా ఏదైనా అందురూ (జాగీర్దా ర్లు , జమిందార్లు , దేశములు, దేశ్ పాండేలు, పట్వారీలు,
పటేలు, మాలీ పటేలు, ముఖాదారులు) భూస్వాములే, కానీ వీరిలో స్థా యి ని బట్టి పెద్ద భూస్వాములు, చిన్న భూస్వాములు
ఉండేవారు. నాడు తెలంగాణా ప్రాంతంలో ఈ భూస్వాములను & పోలీసు ఇన్స్వక్టర్ను దొరలు అని సామాన్య ప్రజానీకం పిలిచేది.
The term dora in telugu means lord. but in usage dora singnifies a person who is a land lord or money
lender or a govt official or a marchant. the common folk used to greet the dora (even today) in local
dialect in the following words నీ బాంచెన్ నీ కాల్మొకా which when translated in to english, means "your slave
worships your holy feet", thus the dora dipicts the socio - policital relationship between the upper classes
and lower classes of people in telangana.
ముఖ్యంగా పెద్ద భూస్వాములైన దేశ్ ముఖ్ నివాస ప్రాంతం నునాడు తెలంగాణాలో గడీలు (కోటలు) అని పిలిచేవారు. వీరు
గడీలను కేంద్ర స్థా నంగా చేసుకొని పాలించడంతో వీరి పాలనను గడీల పాలన అనే వారు. - గ్రామస్థు ల మధ్య ఏదైనా వివాద
మేర్పడినా, ఘర్షణలు జరిగినా దేశ్ ముఖకు తెలియకుండా పరిష్కరించడానికి వీలు లేదు. అన్ని తగాదాలను తన గడీలోనే
విచారించి పరిష్క రించేవాడు. - జాగీర్దా ర్లకు, దేశములకు, జమిందారీలకు రైఫిళ్ళు, తుపాకులు కల్గివుండటానికి లైసెన్సులు
సేరిదారులు - దేశ్ ముఖ్ గుమస్తా లను సేరిదారులు అని పిలుస్తా రు. - సేరిదారులు దేశ్ ముమై వ్యవసాయం పనులును
పర్యవేక్షిస్తూ, పాలేరులతో పనిచేయించేవారు. - సేరిదార్లు రైతుల నుండి దౌర్జన్య పూర్వకంగా పంటలు వసూలు చేసేవారు.
గ్రామానికి సంబంధించిన యావత్తు సమాచారాన్ని అంద జేయడంతో సహా దేశ్ ముఖ్ కు సంబంధించి అన్ని పనులు చేసేవారు. -
వెట్టి ఆ భగేలా వ్యవస్థ లో Note: వెట్టి, భగేళా వ్యవస్థలు రెండూ ఒకటి కాదని అభ్యర్థు లు గ్రహించినవలెను. ముఖ్యంగా ఈ
రెండింటి మధ్య తేడాను గుర్తించి చదవవలెను. అభ్యర్థు లు ముఖ్యంగా పెట్టి కి మరో పేరు భగేళా కాదని బేగార్ అని
తెలుసుకోవలెను. 1. Vetti- • also known as Begar. It means compulsory free forced Labour. In the system of
Vetti, people to do Agricultural and domestic works of the Land Lords Like zamindaris, Desmukhs,
Muktedars, patwaris etc. In this system there is no fixed working hours / fixed wages. Vetti means
compulsory free forced Labours to do Agricultural & domestic works of the Land Lords. 4. Bhagela - It
means cheap wage Labour
1. వెట్టి విధానంలో - ఎలాంటి వేతనాలు లేకుండా నిర్భందంగా భూస్వాములుకు పనులు చేసి పెట్టా లి. 2. భగేళా పద్దతిలో -
డబ్బును అప్పుగా తీసుకొని, అప్పు తీరేంత వరకు పని చేయాలి. ఒక వేళ అప్పు తీసుకున్న వ్యక్తి మధ్యలో మరణిస్తే అతని
వారసులు ఆ అప్పు తీరేంత వరకు పని చేయాలి. - హై దరాబాద్ రాష్ట్రా నికి పాలకుడు నిజాం నవాబు కాగా చిన్న సంస్థా నాధీశులు,
జాగీర్దా ర్లు , మత్తేదార్లు , ఇనాందార్లు , ఇజారాదార్లు , అగ్రహారాలు అనే పేర్లతో వివిధ రకాల ఫ్యూడల్ దోపిడీదార్లు ఉండేవారు. వీరికి
వివిధ రకాల వెట్టి చాకిరీ చేయించుకోవడం, అక్రమ వసూళ్ళు సర్వ సాధారణంగా ఉండేవి. భారతీయులు ఒక్క బ్రిటీష్ వాళ్ళకే
బానిసలుగా ఉంటే నాడు తెలంగాణా ప్రజలు బ్రిటీష్ వాళ్ళకీ, వారి సామంతమైన నిజాంకు, నిజాం సామంతులైన జాగీర్దా ర్లకు దేశ్
ovueat or suieces సామాజికంగా, సాంస్కృతికంగా అణచివేతలు, పీడనలు, ఆర్థికంగా దోపిడీ విధానాలు అమలవుతుంటే
ప్రశ్నించి ఎదురునిలిచే పరిస్థితి ఉండేది కాదు. హై దరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో హిందువు లు అధిక సంఖ్యాక
ప్రజలు. గ్రామాల్లో పరిపాలన కోసం నిజాం నవాబు తనకు తాబేదార్లు గా ఉండే దేశముట్లు , భూస్వాములు, జమీందార్లు హిందూ
అధికారుల్ని, పటేల్, పట్వారీల్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అక్రమ వసూళ్ళు వెట్టిచాకిరీల పేరిట జరిపే దోపిడీ. పీడనల్లో
హిందూ ముస్లీం అధికారులంతా కలిసి చేశారు. - తెలంగాణలో సమాజమంతటా వెట్టి చాకిరీ విధానం అమల్లో ఉండేది. వెట్టి
విధానం -వెట్టిని బేగార్ అని కూడా అంటారు. వెట్టి విధానంలో ప్రజలు కనీస పని గంటలు & కనీస వేతనం లేకుండానే 24
గంటలు భూస్వాములకు అందుబాటు లో వుండి వారి ఇండ్లలో & వారి పొలాల్లో నిర్బంధంగా పనులు చేయాలి. దీనినే వెట్టి
చాకిరి విధానం అంటారు. ఏ విధమైన ప్రతి ఫలం ఇవ్వకుండా నిర్భందంగా పనులు చేయించుకోవడమే వెట్టి చాకిరి. - తెలంగాణా
ప్రాంతంలో నిజాం పెట్టిని నిషేధించినప్పటికీ భూస్వాములు ఏ విధమైన ప్రతిఫలం చెల్లించకుండా తమ అధికార దర్పం హోదాతో
ప్రజల నుండి నిర్బందంగా వెట్టి చాకిరీ చేయించుకునేవారు. వెట్టి చాకిరీ 2 విధాలుగా ఉండేది; 1. ప్రభుత్వ అధికారులకు చేసే వెట్టి
చాకిరి. 2. గ్రామం లోని భూస్వాములకు చేసే వెట్టి చాకిరీ. -1. ప్రభుత్వ అధికారులకు చేసే వెట్టి చాకిరీ A.D.19 లో 7 వ నిజాం
తెలంగాణాలో వెట్టి చాకిరిని నిషేధించాడు. S Publications ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు తాము చేయించు కునే
వెట్టి చాకిరికి ప్రతిఫలంగా కొంత నగదును చెల్లించాలి. కానీ ఆచరణలో చెల్లించేవారు కాదు.
Model లో ప్రతి గ్రామానికి ఒక పటేల్, పటేల్, పోలీసు పటేల్ ఉండేవారు. వీరు నాడు తెలంగాణా ప్రాంతంలో ప్రతి గ్రామాని
పట్వారీ, మాలీపటేల్, పోలీసు పటేల్ విధులు ఏమనగా, పట్వారీ భూమిశిస్తు , గ్రామం లెక్కలు వ్రాసేవాడు • పటేల్, మాలీ పటేల్లు
శిస్తు లు వసూలు చేసేవారు . పోలీస్ పటేల్ గ్రామంలో శాంతి భద్రతలు చూసేవారు పెగామాధికారులకు సహాయపడటానికి ప్రతి
గ్రామంలో ఒక మస్కూర్ (తే సింద్) ఉండేవాడు. ఇతను మారి కులస్తు డే అయి వుంటాడు. ఇతని విధులు ఏమనగా.. • రోజ్
నాంచా మోయడం. • కావల్సినవారిని గ్రామ చావిడి వద్దకు తోలుకు రావడం. రోజ్ నాంచా అనగా - Daily Report. ప్రతి రోజు
గ్రామంలో జరిగే సంఘటనలను రోజ్ నాంచా లో పొందు పరచి పై అధికారికి పంపవలెను. గ్రామంలోని వివిధ చేతి వృత్తు ల వారు
ఈ అధికారులకు ఉచితంగా అన్ని సేవలను అందించాలి. నిబంధనల ప్రకారం అధికారులకు చేసే సేవలకు ప్రతి ఫలంగా డబ్బులు
ఇవ్వాలి. కానీ ఆచరణలో మాత్రం ఇచ్చేవారు కాదు. ఈ విధానంను కోసుకు వీసం అని పిలిచేవారు. - 2. భూస్వాములకు చేసే
వెట్టి చాకిరి, - నాడు తెలంగాణా ప్రాంతంలో ప్రసిద్ది చెందిన భూస్వాములు; • జాగీర్దా రులు. • జమీందారులు. దేశములు. దేశ్
పాండేలు. • ముత్తేదారులు. - నాటి తెలంగాణా ప్రజలు జీవన పరిస్థితులు, • రైతులు ముందుగా భూస్వాములు, గ్రామ పెత్తందార్ల
భూములను సాగు చేయాలి. పంట పండినా పండక పోయినా శిస్తు చెల్లించాలి. దీనికి తోడు పట్వారీ, పటేలకు, గిర్దా వర్ (O4 ఇన్
అందో ఏదో ఒక నేరారోపణతో ప్రజలు ప్రతిరోజు గ్రామం లో దొరల గడీ ముందో, పటేల్ పట్వారీల ఇంటి ముందో ఏదో ఒక
నేరారోపణ కొరడా దెబ్బలు తినేవారు. అనాడు భూస్వాములు జుర్మానాలతో పాటు ప్రజలను నిలువు నా దోచుకునేవారు.
గ్రామంలోని వివిధ వృత్తు లవారు ఉచితంగా, నిర్బందంగా (forced) భూస్వాములకు వివిధ రకాల వెట్టి పనులు చేసే వారు. దీనికి
వారు పొందే ప్రతిఫలం శూన్యం. వివిధ వృత్తు ల వాళ్ళు వివిధ రకాల వెట్టి పనులు చేసేవారు; నేత పనివారు భూస్వాములకు
బట్టలు నేసి ఇవ్వాలి. మగ్గం పై పన్ను చెల్లించాలి. వడ్రంగులు, కమ్మర్లు భూస్వాములకు వ్యవసాయ పరికారాల తయారీ,
మరమ్మత్తు లన్నీ ఉచితంగానే చేయాలి. వారి ఇంట్లోకి అవసరమైన మంచాలు,కుర్చీలును ఉచ్చితంగా చేయించాలి. రజకులు • దేశ్
ముఖ్ లు, గ్రామాధికారుల ఇండ్లల్లో బట్టలుతకాలి, అంట్లు తోమాలి, గ్రామ చావిడిలో మకాం వేసిన అధికా రుల కొరకు
పరిగెత్తా లి. కోళ్ళు, యాటలు కొయ్యాలి. శుభకార్యాలకు, చావులకు ఎంతదూరమైనా వెళ్ళి శుభలేఖలు అందించాలి. కుమ్మరోళ్లు
భూస్వాములకు, అధికారులకు అవసరమైన కుండలి వ్వాలి. చావిడిలో మకాం వేసిన అధికారులకు అవసరమైన కుండలివ్వాలి.
వంట చేసి పెట్టా లి. మంగలి భూస్వాముల ఇండ్లల్లో క్షవరం చేయాలి, మాలిష్ చేయాలి. కచ్చడాలు - మేనలముందు దివిటీలతో
పరుగులు తీయాలి.
కల్లు గీత కార్మికులు • భూస్వాముల కుటుంబాలకు కల్లు గీసి, నీళ్ళు కలియని కల్లు ఉచితంగా సరఫరా చేయాలి. తాటి - ఈత
చెట్లపై ముస్తా జర్ నిర్ణయించిన ప్రకారం పన్ను కట్టా లి. దళితులు చర్మకారులుగా పని చేసే హరిజనులు చెప్పుల తయా రీ,
మోటలకు తొండాలు చేయుట వంటి పనులు ఉచితంగా చేసి ఇవ్వాల్సి ఉండేది. పటేల్ పట్వారీల ఇండ్ల ల్లో పనులు చేయుటం,
పోలీసు స్టేషన్లకు, ఆఫీసులకు సమాచారాలు మోసుకెళ్ళటం, బందెల దొడ్డికి కాపలా కాయటం వంటి పనులు హరిజనులు
చేసేవారు. గొల్లకుర్మలు • భూస్వాములు ఏదో సాకుతో కోరినప్పుడల్లా గొర్రె, మేకల్ని ఇవ్వాలి. గ్రామానికంతటికీ ఏదైనా పండుగ వస్తే
ప్రతి మంద నుండి ఒక గొర్రె నివ్వాలి. బంజరు భూముల్లో గొర్రెలు, మేకలను మేపుకున్నందుకు పన్ను కట్టా లి. కోమట్లు 'గ్రామానికి
ఏ అధికారి వచ్చినా అవసరమైన సరుకులన్నీ సరఫరా చేయాలి. పోలీసు పటేల్, భూస్వాములు చీటి పంపగానే సరుకులన్నీ
ఉచితంగా పంపాలి. రైతులు • తమ స్వంత పొలాల్లో పని ప్రారంభించక ముందే గ్రామా ధికారుల, భూస్వాముల పొలాలు దున్నాలి.
వీరి పొలాలకు నీళ్ళు పారిన తర్వాతనే రైతుల పొలాలకు నీళ్ళు అందేవి . ఏ సమయంలోనైనా బండి కట్టా ల్సి వచ్చేది. వెట్టి పనులు
కాక 40 రకాలకు పైగా పన్నులు చెల్లించాల్సి ఉండేది. ఇవేవి ఇవ్వలేని పేదలు కోడిపెట్టలు సరఫరా, ఇతరత్రా పనులు చేయాలి.
భూస్వాములు, చిన్న, పెద్ద ఉద్యోగులం దరు ఈ నిర్భంద వెట్టిని చేయించుకున్నారు. ఈ దోపిడీల్లో కెల్లా దారుణమైనది
భూస్వాముల ఇండ్లల్లో బానిసలుగా బాలికల్ని పంపించే పద్ధతి. ఈ విధంగా పీడనలకు గురి చేసిన వెట్టి విధానం ప్రజల్ని బానిసత్వం
SYMBOL OF SUCCESS వెట్టి చాకిరి రద్దు - ఆంధ్రమహాసభల కృషి తదనంతర కాలంలో ఈ వెట్టి విధానం ఆంధ్రమహాన
ప్రజా పోరాటాల్లో ప్రధాన అంశమైంది. > A.D.1930 లో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్య క్షతన జరిగిన మొదటి ఆంధ్ర
మహాసభ లోనే వెట్టి చాకిరి నిర్మూలనా తీర్మానంను ప్రవేశపెట్టా రు. - వెట్టి చాకిరి తొలగించి హరిజనులకు సర్వ మానవ స్వాతంత్ర్యం
కల్పించవలెనని మాదిరి భాగ్యరెడ్డి వర్మ 2 వ ఆంధ్ర మహాసభ వేదిక నుండి ప్రార్థించిరి. 4 వ ఆంధ్ర మహాసభ సమావేశంలో వెట్టి
చాకిరి రద్దు చర్చించబడి ఆంధ్ర మహాసభల లక్ష్యాల్లో చేర్చబడినది. 4 వ ఆంధ్ర మహాసభ సమావేశం తర్వాత బద్దం ఎల్లా రెడ్డి,
భూపతి రెడ్డి నాయక త్వంలో వెట్టి చాకిరి వ్యతిరేకత అందోళన ప్రారంభమైనది. బేగార్ వారం - A.D. 1941,Dec25 -
1942,Janu ఈ వారంలో తెలంగాణా అంతటా వెట్టిచాకిరి నిబంధనల ను ఆంధ్ర మహాసభ కార్యకర్తలు ప్రజలకు వివరించేవారు.
భగేళా వ్యవస్థ > Bhagela - It means cheap wage Labour. > Bhagela; • Bhagelas are land less poor people.
They are untouchables. • They Bonded to their Land Lords through debt. wages are low, Interest rates are
high. when the Bhagelas died they were almost still in debt. The debt of died bhagela was inherited by the
Next generation. నాడు తెలంగాణా ప్రాంతంలో భూస్వాములు ఎటువంటి భూములు లేని పేదవారైన దళితులను
నామమాత్రపు తక్కువ వేతనాలకు పనిలో పెట్టు కొని వారికి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి, ఆ అప్పు తీరేంత వరకు వారి నుండి
నిర్భంద చాకిరీ చేయించుకునేవారు. దీనినే భగేళా వ్యవస్థ అంటారు. ఈ భగేళా విధానంలో అప్పుతీసుకున్న వ్యక్తి మధ్యలోనే
Noun సుతీరేంత వరకు భూస్వాముల వద్ద నిర్బంద కూడా ఆ అప్పు తీరేంత వరకు భూస్వాణ వెట్టి చాకిరీ చేయాలి. భగళా
వ్వవస్థలో పని చేయువారు నిర eam1170MM లో పని చేయువారు నిరక్షరాస్యులు కావడంతో భూస్వామి లెక్కలను సులభంగా
తారుమారు చేసేవాడు చూస్వామి నుండి తీసుకున్న అప్పుఎప్పటికీ తీరేది కాదు. అతను తన జీవిత కాలమంతా నిర్భంద వెట్టి
చాకిరీ లో మగ్గి మరణించేవాడు. భగేళా మరణించినా అప్పుమాఫీ కాక తిరిగి అతని వారసులుకు వారసత్వంగా సంక్రమించేది. -
తెలంగాణా ప్రాంతంలో ప్రాచీన కాలంలో పొలాల్లో పని చేయు జీతగాడు (sert) కంటే భగేళా పరిస్థితి దారుణంగా ఉండేది. -ఒక
వేళ భగేళా భూస్వామి సేవల నుండి విముక్తి పొందా లనుకుంటే అతను అప్పు తీసుకున్న రోజు నుండి వడ్డీ మరియు అసలును
తిరిగి చెల్లించాలి. ఈ వెట్టి, భగేళా వ్యవస్థలను మనం జాగ్రత్తగా పరిశీలించి నట్లయితే ఈ రెండింటి లక్షణం ఆర్థిక దోపిడీయే అని
మన కు అర్థం అవుతుంది. -వెట్టి చాకిరీ నిర్మూలన - పభుత్వ చర్యలు , - వెట్టి చాకిరీ ఒక సాంఘిక దురాచారం. -> భారత
రాజ్యాంగంలోని 23 వ నిబంధన వెట్టి చాకిరి నిర్మూలన ను సూచిస్తుంది. రాజ్యాంగ నిబంధన 23 లో బేగార్ అనే పదాన్ని పొందు
పరిచారు. బేగార్ అనగా వెట్టి చాకిరి అని అర్థం. వెట్టి చాకిరి, బానిసత్వ నిర్మూలన కొరకు భారత పార్లమెంట్ 35 వ నిబంధన
ప్రకారం ప్రత్యేక చట్టా ల ను రూపొందిం చవచ్చు. ఇందులో భాగంగా A.D. 1976 లో పెట్టి (బేగార్) చాక్ నిర్మూలన చట్టం
తీసుకువచ్చి వెట్టి చాకిరిని నిషేధించా Bonded labour are Legally abolished in India in A.D.1976. వెట్టి చాకిరి
నిర్మూలన అంతర్జా తీయ దినోత్సవం - -తెలంగాణా ప్రాంతంలో వెట్టి/బేగార్ నిర్మూలనకు కృషి జరిపిన అధికారి - S.R.శంకరన్.
గిరజన తిరుగుబాట్లు - పూర్వనేపధ్యంలో భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాటం అంటే సహజంగా సురించేది 1857 సిపాయిల
తిరుగుబాటు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లా లో ఆదివాసీల నాయకత్వంలోని
రాంజీగోండ్ ఆధ్వర్యం లో రోహిల్లా తిరుగుబాటు (1836 - 60) కొమరం భీం నేతృత్వంలోని జోడే ఘాట్ తిరుగుబాటు (1938 -
40) తెలంగాణా చరిత్రలోనే గాక భారతదేశ చరిత్రలోనే తొలి - ఆదివాసీ / గిరిజన చారిత్రక పోరాటాలు గా నిలిచాయి. - మధ్య
భారతంలోని మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణా రాష్ట్రా ల్లో నివసించే అనేక మంది గిరిజన తెగల సమూహాలతో గోండ్వానా
రాజ్యం బ్రిటీష్ పాలకులు రాక పూర్వమే ఏర్పడినది. - ఈ గోండ్వాన రాజ్య గోండుల పాలన A.D.1240 - 1750 వరకు
సుమారు 5 శతాబాలు కొనసాగినది. 29 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్ కండ్ షా (A.D.1240 - 1750) ను
మరాఠాలు బంధించి చంద్రా పూర్ ను ఆక్రమించుకున్నారు. దీనితో గోండ్వానా రాజ్యం మరాఠాల అధీనమైనా, మరాఠాలు
బ్రిటీషువారికి తలొగ్గి గోండ్వానా ను బ్రిటీషు వారికి అప్పగించారు. దీనితో గోండుల పాలన అంతమై, బ్రిటీషు, నిజాం పాలన
ప్రారంభ మైనది. తదుపరి మళ్ళీ బ్రిటీష్, నిజాం పీడనకు వ్యతిరేఖంగా గిరిజనుల తిరుగుబాటు మొదలైనది.
ఇలా మొదలైన గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించన గిరిజన యోధుడే రాంజీ గోండు. మార్సికోల్లా రాంజీ గోండ్
ఆదిలాబాద్ జిల్లా లో A.D.1836 - 60 మధ్య కాలంలో నాటి జనగాం (అసిఫాబాద్) ను కేంద్రం గా చేసుకుని బ్రిటీషు వారిపై
తిరుగుబాటు లేవనెత్తిన తొలి గిరిజన పోరాటయోధుడే మార్సికోల్లా రాంజీ గోండు. 1857 సిపాయిల తిరుగుబాటు సంధర్భంగా
ఝాన్సీ లక్ష్మీ భాయి బ్రిటీష్ వారితో పోరాడి వీర మరణం పొందిన తర్వాత ఆమె అనుచరులైన నానాసాహెబ్, తాంతియాతో పే,
రావు సాహెబు తమ బలగాలతో విడిపోయారు. తదుపరి తాంతియా తోపే నాయకత్వంలోని రోహిల్లా సిపాయిలు పెద్ద సంఖ్య లో
మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణాలోని ఆదిలాబాద్ లోనికి ప్రవేశి ంచి, అజంతా, బస్మత్, లాతూరు, మఖ్త ర్,
నిర్మలను పోరాట కేంద్రాలుగా చేసుకొని రంగారావు ని తమ నేతగా ప్రకటించి బ్రిటీషు వారికి వ్యతిరేఖంగా పోరాడారు. తదుపరి
రంగారావు బ్రిటీషు సైన్యానికి పట్టు బడి యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ A.D.1860 లో అండమాన్ జైలులో మరణించాడు. తదుపరి
Study Circle రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆదిలాబి జిల్లా లోని అసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా
జరిగినది. నిర్మల్ ప్రాంతం ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనుల ప్రాంతం. - రాంజీ గోండ్ నాయకత్వంలోని
తిరుగుబాటు ఉదృతమై తుది ఘట్టం A.D.1860, Apr లో జరిగింది. బానిస బతుకులు వెళ్ళ తీస్తు న్న గోండు గిరిజనులు వెట్టికి
ప్రతిఫలం ఆశించడాన్ని . వారి తిరుగుబాటును సహించలేని బ్రిటీషు వారు గోండుల తిరుగుబాటును అణచడానికి నిర్మల్ కలెక్టర్
కల్నల్ రాబర్ట్ ను నియమించారు. రాంజీ గోండు నాయకత్వంలోని 1000 మంది రోహిల్లా లు, గోండులు కలిసి నిర్మల్
సమీసంలోని కొండలను కేంద్రంగా చేసుకుని బ్రిటీషు సైన్యాలను ముప్పతిప్పలు పెట్టా రు. > తదుపరి కల్నల్ రాబర్ట్ నాయకత్వం
లోని బ్రిటీషు, నిజాం సైన్యాలు గోండుల పై దాడి చేసి తెగించి పోరాడుతున్న గోండులను నిర్దా క్షిణ్యంగా కాల్చిచంపారు. తదుపరి
కడదాక పోరాడిన రాంజీ గోండు తో సహా 10003 మందిని పట్టు కొని నిర్మల్ నడిబొడ్డు న ఉన్న ఊడల మర్రి చెట్టు కు A.D.1860,
Apr 9 న ఉరితీశారు. నాటి నుండి ఆ మర్రిచెట్టు వెయ్యి ఉరిల మర్రిచెట్టు గా ప్రసిద్ది చెందినది. బ్రిటీషు వారి అరాచకాలకు
చిహ్నంగా నిలిచిన ఆ వెయ్యి ఉరిల మర్రి చెట్టు ను A.D.1995 లో నరికివేశారు. కొమరం భీం - రాంజీ గోండు పోరాట
వారసత్వానికి ప్రతీకగా అదిలాబాద్ అడవి తల్లి ఒడి నుండి ఆవిర్భవించిన గిరిజన పోరాట యోధుడే కొమరం భీం.
కొమరం భీం; జననం A.D.1901, Oct 22. A.D.1940, Oct 8. మరణం తండ్రి - చిన్నూ . - సోంబాయి. భార్య జన్మించిన
ప్రదేశం - సంకెనపల్లి. • నినాదం దం -జల్ - జంగిల్ - జమీన్. PA.D.1901 లో కొమరం భీమ్ ఆదిలాబాద్ జిల్లా అసిపా బాద్
ప్రాంతంలోని సంకెనపల్లి అనే గిరిజన గూడెం లో జన్మించాడు. కొమరం భీమ్ 2 వ భార్య -సోంబాయి. - జోడెఘాట్ దగ్గర కొమరం
భీం ను నిజాం సైన్యాలు తుపాకులతో చుట్టిముట్టినప్పుడు భార్య సోంబాయి బాలింత అయినా భర్త పోరాటానికి ఆయుధాలు
అందించి స్త్రీ పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన సోంబాయి A.D.1994 లో మరణించినది. A.D.1983 లో జోడె ఘాట్ లో
గోండు వీరుడు కొమరం భీం వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ITDA (సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ)
మొదటి సారిగా పెద్ద ఎత్తు న చేపట్టినది. అప్పటి నుండి ప్రతి సం|| ఈ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. > A.D.1974 లో
ఆదిలాబాద్ జిల్లా లోని ఉట్నూరు కేంద్రంగా ITDA స్థా పించబడినది. - A.D 2014, Det8 న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మొదటి
సారిగా కొమరం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహిం చినది. ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ ప్రాంత అడవుల్లో జోడే ఘాట్ దగ్గర
బాబే ఝరిని కేంద్రంగా చేసుకుని 12 గ్రామాల్లో గిరిజనుల రాజ్యాధికారాన్ని నెలకొల్పేంది నిజాం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా
గిరిజన సమస్యల ఆసిఫాబాద్ నివాసి E స సమస్యల శాశ్వత పరిష్కారానికై కొమరం భీంకు బాద్ నివాసి శ్రీరామచంద్రరావు, పాయ్
కోజీ అనే గువాది సలహాలు ఇచ్చారాని చరిత్రకారుల అభిప్రాయం. గిరిజన సమస్యల పరిష్కారానికై కొమరం భీం విన నిజాం
ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో, కొమరం బీం సాయుధ పోరాట మార్గంను ఎంచుకొని జోడేఘాట్ కొండలో ఆరాట కేంద్రంను
ఏర్పాటు చేశాడు. దీనితో నిజాం ప్రభు తం, గిరిజనులకు మధ్య పోరాటం మొదలయినది. A.D.1940,0ct 8 రాత్రి ఆసిఫాబాద్
తాలూకాదార్ అబ్దు ల్ సత్తా ర్ 90 మంది పోలీసులు, అధునాతన ఆయుధాలతో కొమరం భీం పోరాట కేంద్రమైన జోడేఘాట్ పై
అకస్మాత్తు గా దాడి చేసి కొమరం భీం ను అతని అనుచరులను కాల్చిచంపారు. గిరిజనుల రాజ్యాధికారం - స్వపరిపాలన కోసం 7
దశాబ్దా ల క్రితం జల్, జంగిల్, జమీన్ (నీరు, అడవి, భూమి)నినా దంతో కొమరం భీం చేసిన పోరాటం భావితరాల్లో పోరాట
స్ఫూర్తిని నింపినది. | తెలంగాణా - గోండులు ! - సంఖ్యాపరంగా గోండులు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతి. - - తెలంగాణాలో
నివసించే గోండులను రాజగోండులు అని పిలుస్తా రు. - సాత్పుర కొండల నుండి గోదావరి ప్రాంతం, ఉత్తర ప్రదేశ్ లోని గోండా
జిల్లా నుండి ఉత్తర బీహార్, తెలంగాణా,మహా రాష్ట్ర, ఒడిశా రాష్ట్రం వరకు గోండుల గిరిజన జాతి వ్యాపించి ఉందని
ఏంత్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1994 లో ప్రచురించిన షెడ్యూల్డ్ తెగలు అనే పుస్తకం లో పేర్కొన్నది. తెలంగాణాలోని
ఆదిలాబాద్ జిల్లా గోండులపై పరిశోధన చేసి హెమన్ రచించిన గ్రంధం -దిరాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్. హెమన్ డార్ఫ్ గోండుల
సమాజ ఆవిర్భావాన్ని రాజ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ (1948) అనే గ్రంధంలో వివరించాడు. గోండుల నమ్మకం పేన్)కు ఒకసారి ల
నమ్మకం ప్రకారం.. శంభు మహాదేవు (శంభు కు ఒక సారి కోపం వచ్చి గోండు దేవతలను ఒక
గుహలో బంధింస్తా డు. అప్పుడు గిరిజాల్ పార్వతీదేవి గోండు దేవతలని సాకుతుంది. పహంది కుపార్ లింగాల్ అనే గోండు
సాంస్కృతిక నాయకుడు గోండు దేవతలను వెతికి మళ్ళీ ప్రపంచం లోనికి తీసుకు వస్తా డు. ఈ ప్రయత్నం లో జంగుబాయి అనే
గోండు దేవత ఆశ్వీర్వచనం ఉందని గోండుల నమ్మకం. అందుకే ఇప్పటికీ గోండులకి జంగూబాయి జాతర చాలా ముఖ్య మైనది.
హెమన్ డార్ప్ చదివిుకున్నారు 1909 లో ఆస్ట్రియాలో జన్మించిన డార్ఫ్ పూర్తి పేరు క్రిస్టఫ్ వాన్ ప్యూరర్ హెమన్ డార్ఫ్. వియన్నా లో
మానవ, పురావస్తు శాస్త్రా లను అధ్యయనం చేశారు. యువకుడుగా ఉన్నప్పుడే రవీంద్రనాధ్ టాగూర్ రచనలు చదివి భారతదేశం
మీద, ఇక్కడి సంస్కృతి మీద ఆసక్తిని పెంచుకున్నారు. లండన్లో ఉద్యోగం చేస్తూ 1936 లో భారతదేశానికి వచ్చా రు. నాగాల
మధ్య పని చేశారు. అప్పుడే నాగా భాషనూ నేర్చుకున్నారు. A.D.1938 లో కోపెన్ హేగెన్లో జరిగిన ఒక అంతర్జా తీయ సదస్సు లో
నిజాం ప్రభుత్వ అధికారి ధియోడర్ టస్కర్ తో హెమన్ డార్ఫ్ కు పరిచయమై హై దరాబాదు వచ్చాడు. - 1938 లో సహోద్యో గి
బెట్టి బర్నాడో ని (ఎలిజబెత్ డార్ప్) పెళ్లా డారు. గోండులకు అంకితం - తెలంగాణాలో గోండులపై పరిశోధన చేసిన మొదటి వ్యక్తి, -
ఒకప్పుడు గోండ్వానా రాజ్యాన్ని ఏలిన చరిత్ర గోండులది. కాలక్రమంలో రాజ్యాలు కూలిపోయాయి. వారి జీవితాలు
దుర్బరమయ్యాయి.
GVS Study Url SYMBOL OF SUCCESS - 1940 లో కొమురం భీం నేతృత్వంలో ఆదిలాబాదు గోండులు నిజాం
ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కొమురం భీం మరణించాడు. అయితే గోండుల్లో రాజ్యం పట్ల
ఆగ్రహం చల్లా రా లేదు. తదుపరి గిరిజన సమస్యలు తెలుసుకుని, తగిన చర్యలు చేపట్టేందుకు 7 వ నిజాం ప్రభుత్వం హెమన్ డార్ఫ్
ను హై దరాబాద్ రాష్ట్ర గిరిజన, వెనకబడిన తరగతుల విషయాల సలహాదారు గా A.D.1945 లో నియమించింది. 1945 లో
మర్లవాయి గ్రామంలో గోండులతో హెమన్ డార్ఫ్ A A.D.1945 లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మానవ శాస్త్ర విభాగం
స్థా పించబడి హెమన్ డార్ప్ గారి నేతృత్వంలో అనేక మంది మానవ శాస్త్రజ్ఞలు ను తయారు చేసి వారిని గిరిజనాభివృద్ధి
అధికారులుగా నియమించారు. అలా ఆదిలాబాదు వెళ్లిన ఆయన గోండుల దయనీయ స్థితి చూసి చలించిపోయి వాళ్లలో
మమేకమై గోండు గ్రామం మర్లవాయిలో ఏళ్ల తరబడి ఉండి పోయారు. మర్లవాయి గ్రామంలోని గోండులతో హెమన్ డార్స్
తదుపరి మర్లవాయి కేంద్రంగా గోండులపై పరిశోధనలు చేసి ది రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ (1948) అనే గ్రంధంను రచించాడు.
నంలోని వివిధ గిరిజన తదుపరి హై దరాబాద్ సంస్థా నంలోని వివి తెగలపై పరిశోధనలు చేశారు.. తదుపరి హెమన్ డార్ఫ్ గిరిజనులపై
చేసిన వివరాలను ట్రైబల్ హై దరాబాద్ (Tribal Hor అనే గ్రంధంలో పొందుపరిచాడు. హెమన్ డార్ఫ్ హై దరాబాద్ రాష్ట్రంలో
A.D.1941 నులపై చేసిన పరిశోధనా (Tribal Hyderabad) 2.A.D.1945 లో కొండ రెడ్లు పై అధ్యయనం చేశాడు.
AA.D.1945 సం||లో నిజాం ప్రభుత్వం మోజమ్ హుసేన్ సేతు మాధవరావు లను గిరిజాభివృద్ధి ప్రత్యేక అధికారులుగా
నియమించినది. తన భార్యతో కలిసి గిరిజన ప్రాంతాల్లో గుర్రాల మీద కాలి నడకన ప్రయాణిస్తూ, అడవి బిడ్డల కష్టా లను తెలుసు
కున్నారు. స్థిర వ్యవసాయం చేసే గోండులకు భూమి మీద హక్కు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. ఫలితంగా గోండు లకు
భూమి పట్టా లు లభించాయి. > హెమన్ డార్ప్ సలహాతో 1,60,000 ఎకరాల అటవీ భూమిని గిరిజనులకు పంచిపెట్టా రు. - డార్ఫ్
కృషి తోనే గిరిజన సంక్షేమ చట్టా లు రూపుదాల్చాయి. - గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులంద రినీ పిలిపించి
కేస్లా పూర్ నాగోబా జాతరలో దర్భారు ఏర్పాటు చేయించారు. A.D.1942 లో హెమన్ డార్ఫ్ చేతుల మీదుగా మొదలైన ఈ
కార్యక్రమం సంప్రదాయంగా మారి ఇప్పటికీ కొనసాతోంది. జిల్లా కలెక్టరు,ఎస్పీలతో సహా అధికారులందరూ దీనికి హాజర వుతారు.
గోండుల సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రభుత్వాలు గొరి భాష లోనే విద్యా బోధన చేయాలనే డార్ప్ సూచించాడు. - గోండుల
మీద తన సమగ్ర అధ్యయనాన్ని ది రాజి ఆఫ్ ఆదిలాబాద్ పేరిట గ్రంధస్తం చేశారు. - A.D.1949 లో సేతు మాధవ రావు
ఆదిలాబాద్ మధ్య అనే గ్రంధంను రచించాడు. కొమరం భీం నవల రచయితలు - సాహు, అల్లంరా on ధవరావు ఆదిలాబాద్
గోండ్లు
మార్లవాయి గోందు భార్య బెట్టి ఎలిజబెత్ . SUO వాయి గోండు గ్రామంలో హెమన్ డా అతని నెటీ ఎలిజబెత్ డార్ఫ్ లకు
అత్యంత ప్రీతిపాత్రు డుగా ఉవలు అందించిన గోండుయువకుడు -ఆత్రంలచుంది మలచ్చు పటేల్ నారోగ్యంతో అకస్మికంగా
మరణించడం ఆహెమన్ డార్ఫ్ దంపతులు తమ మొదటి సంతానంకు ఆత్రం లచ్చు అని పేరు పెట్టు కున్నారు. గోండుల మధ్య
తాను పని చేసి వెళ్లిన తర్వాత కూడా అమన్ డార్స్ ఏడాదికి ఒక్కసారైనా ఆదిలాబాద్ జిలాను భార్యతో కలిసి సందర్శించేవారు.
ఈ ఏడాది మాదిరిగానే 1986 లోనూ డార్ప్ దంపతులు ఆదిలాబాద్ సందర్శనకు వచ్చారు. ఆ తర్వాత హై దరాబాద్ వచ్చి అక్కడే
1987, Jan 11 న ఎలిజబెత్ డార్ప్ మరణిం చినది. ఆమె పార్థివదేహాన్ని లండన్ తీసుకెళ్లేందుకు అవకాశం ఉన్నా హెమన్ డార్ఫ్
అలా చేయలేదు. నాకూ, ఆవిడకూ ఆర్ధంతమైన జీవితం గడిచింది గోండుల మధ్యనే, మేం కలసి నివసించిన మర్లవాయి లోనే
గోండుల ఆచారాల ప్రకారమే తమ అంత్యక్రియలు జరగాలని అన్నారు. అలాగే జరిపించారు. గిరిజనుల గుండె ఘోషకు తన
గొంతును సమకూర్చిన డార్ప్ A.D.1995, June 11 న లండన్ లో మరణించారు. PA.D. 2012 లో హెమన్ డార్ఫ్ అస్థికలు
తీసుకుని ఆయన కుమారుడు నికోలస్, కోడలు సారా, మనవడు క్రిస్టఫ్ లు మర్లవాయి వచ్చి గోండు ఆచారాల మేరకు
గ్రామంలోని ఎలిజబెత్ డార్ప్ సమాధి పక్కనే హెమన్ డార్ఫ్ అస్థికలనూ సమాధి చేశారు. ఎక్కడో పుట్టి తమ కోసం ఇక్కడికి వచ్చి
తమకు ఆప్తు లైన ఆ దంపతులను మర్లవాయి గోండులు ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నారు. ఇంద్రవెల్లి గిరిజనులు పోరాటం -
ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతు కూలీ సంఘం ఆద్వర్యంలో జరిగినది. A.D.1981, Apr 20 న ఆదిలాబాద్ జిల్లా లోని ఉట్నూరు
మపంలోని ఇంద్రవెల్లి గ్రామంలో గిరిజనులు మహాసభ పడానికి తలపెట్టగా నాటి ప్రభుత్వం సభను అడ్డు కుని కాల్పులు జరపడంతో
ఇంద్రవెళ్ళి గిరిజన పోరాటం తర్వాత ఆప్రాంతానికి వెళ్ళి వివరాలు సేకరించిన ఇండియా టుడే పత్రికా విలేకరిఅమర్ నాథ్ మీనన్.
ఇతర అంశాలు A.D.1945 లో నిజాం ప్రభుత్వం దస్తూర్-ఉల్-అమాల్ జారీ చేయబడినది. దీని ప్రకారం గిరిజన తెగలను, గిరిజన
ప్రాంతాలను ప్రకటించారు. హై దరాబాద్ అటవీ చట్టం A.D.1946 లో చేయబడినది. షెడ్యూలు ప్రాంతాలు, షెడ్యూలు తెగలను
ప్రకటించే అధికారం భారత రాష్ట్రపతికి వుంది. గోండు, కొలాము, ప్రధాన్, నాయక్ పోడు, తోటి వంటి గిరిజన జాతులను మొదట్లో
ప్రకటించగా, A.D.1976 లో లంబాడీలను కూడా షెడ్యూలు తెగలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినది. 2011 జనాభా లెక్కల
ప్రకారం ఆదిలాబాద్ జిల్లా , • షెడ్యూలు తెగలు (గిరిజనలు) జనాభా - 4,95,000. ఇది జిల్లా జనాభాలో 18.09 శాతం. షెడ్యూల్డ్
ప్రాంతం - 6138 చ.కి.మీ. జిల్లా విస్తీర్ణంలో 38 శాతం . ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూరు,జైనూరు, సిర్పూరు మండలాలు 100%
షెడ్యూల్ ప్రాంతాలు. 891 షెడ్యూలు గ్రామాలు ఉన్నవి. • 44.8 శాతం రిజర్వు అడవులు ఉన్నవి. తెంగాణాలో ప్రసిద్ది చెందిన
బేతవోలు జమిందారీ కొన్ని మకా గ్రామాల సముదాయం . - బేతవోలు మఖాదారు - తడకలమల్ల సీతారామచంద్ర రావు. >
బేతవోలు జమిందార్ కేంద్ర స్థా నం - బేతవోలు. - బేతవోలు ముఖైదారు అధీనం లోనున్న గ్రామాలు; • పోతినేని గూడెం.
ఆచార్యుల గూడెం. చెన్నారి గూడెం. కొమ్ములబండ తండా. • సీతారాం బండ. > బేతవోలు జమిందారీ జనాభ సుమారు 5 వేలు
లోపే వుండేది. బేతవోలు మఖాదారు తనకు తానుగా అనేక బిరుదులు తగిలించుకుని దేశముఖ్, దేశపాండ్య, ప్రభువర్యుండు
తడక మల్ల సీతారామచంద్రరావు అని వ్రాసుకునేవాడు. అలాగే తనను రాజు గారని ప్రజలచే పిలిపించుకోవాలని, తన జమిందారీని
పెంచుకోవాలని ప్రయత్నించి ఫలితంలేక చివరకు కృష్ణా జిల్లా లోని కొన్ని జమిందారీ గ్రామాలను కొన్నాడు. - ఫలితంగా మునగాల
పరగణా రాజా నాయని వెంకటరంగా రావుకు బేతవోలు ముఖైదారు సీతారామచంద్రరావుకు నీటి పంపిణీ విషయం లో తగాదాలు
ఏర్పడినవి.
బేతవోలు చెరువుకు వర్షపునీరు మునగాల రాజాబేతవోలు చెరువుకును చేరకుండా మత్తడి (Wein) ల ఎత్తు ను పెంచాడు.
దీనిమూలంగా, • బేతవోలు చెరువుకు నీరుతగ్గి, పంటలు దెబ్బతిన్నవి. పన్నుల వసూళ్ళు తగ్గినవి. తదుపరి బేతవోలు ముఖైదారు
మునగాల జమిందారీ పై కోర్టు లో దావా వేయగా, మునగాల జమిందార్ ఓడిపోయాడు. బేతవోలు ముఖైదారు
సీతారామచంద్రరావు; • గొప్ప సంస్కృత పండితుడు. జ్యోతిష్య శాస్త్రం లో దిట్ట. • ప్రతి సం|| పంచంగాలు వ్రాసి ఉచితం గా పంపిణీ
చేసేవాడు. బేతవోలు ముఖైదారు పై జమిందారీ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయడానికి ముఖ్యకారణం - అక్రమ పన్నులు
విధించడం. బేతవోలు ముఖైదారు విధించిన వివిధ రకాల అక్రమ పన్నులు; • సెంట్ల పన్ను. బండికి బిగెడు జొన్న చొప్ప, మడవ
మోపులు. ఆడబిడ్డ గంపలు. దేవుని పన్ను, పశువులపై పన్ను. పుల్లరి పన్ను. వివాహ పన్ను,
దత్తత పన్ను. ఇల్లరిక పన్ను. • చుట్టం పన్ను. • కౌలు పన్ను. • మగ్గం పన్ను. మంత్రసాని పన్ను. • వ్యభిచార పన్ను. • సంతాన పన్ను.
ఎలాపన్ను విధించడానికి ప్రతిది అర్హమైనదే అని భావించి చిత్ర విచిత్ర పన్నులు విధించి ప్రజలను అనేక భాదలకు గురిచేసేవాడు.
దీనితో ముఖైదారు భాదలు భరించి విసుగెత్తిన రైతులు ముఖైదారు కు వ్యతిరేఖం గా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో
ముఖ్యంగా పాల్గొన్నది; • ధనిక, మధ్య తరగతి, పేద రైతులు. • రైతు కూలీలు. - ఈ తిరుగుబాటులో రైతుల పక్షాన నిలిచిన
బేతవోలు పట్వారీ - ప్రగడ రాజగోపాలరావు. - ఈ తిరుగుబాటు లో సూర్యపేటకు చెందిన అమృతరెడ్డి , రైతుల పక్షాన పోరాడగా,
వేములపల్లి వెంకటకృష్ణయ్య ముఖైదారు పక్షాన పని చేశాడు. - బేతవోలు రైతుల తిరుగుబాటు A.D.1925 లో ప్రారంభమై
దాదాపు 10 సం॥లు కొనసాగినది. > బేతవోలు తిరుగుబాటు లో రైతుల డిమాండ్లు ; 1. అక్రమ పన్నులు రద్దు చేయాలి. 2. వెట్టి
చాకిరి రద్దు . 8. భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలి. 4. సర్వే సెటిల్ మెంట్ చేయాలి. 5. రైతులకు వారి స్వంత భూములపై
సర్వ హక్కులు కల్పించాలి. ముఖదారుకు పట్వారీలను, పటేళ్ళను తొలగించే & సస్పెండ్ చేసే అధికారం ను తొలగించాలి.
2. కొలను పాక రైతుల పోరాటం A నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా ఆలేరు సమీపంలోని ఒక పెద్ద గ్రామమే కొలనుపాక, -
కొలను పాక జాగీర్దా ర్ - నవాబు తురాబ్ యార్జంగ్. కొలనుపాక జాగీర్ లోని • హిందువులు - 99 శాతం • ముస్లీంలు -1 శాతం
- కొలను పాక; జైనుల పవిత్ర క్షేత్రం. ఆంధ్ర మహాసభ అతివాద నాయకులైన ఆరుట్ల సోదరుల జన్మ స్థలం. MAT.COM లక్ష్మీ
నరసింహా రెడ్డి రామచంద్రా రెడ్డి > కొలను పాక జాగీర్దా ర్ అరాచకాలు; 1. ప్రజలతో వెట్టి చాకిరీ. 2. అక్రమ పన్ను వసూళ్ళు. కొలను
పాక రైతుల పోరాటం నకు ప్రధాన కారణం - బలవంతపు మత మార్పిడిలు. ఆరుట్ల సోదరుల ప్రభావంతో చుట్టు ప్రక్కల
గ్రామాల్లోని యువకుల్లో రాజకీయ చైతన్యం పెరిగి వారి నాయకత్వంలో వెట్టి చాకిరి వ్యతిరేఖ, పన్నుల భారం తగ్గింపు, జాగీర్దా ర్
వ్యతి రేఖ ప్రచారం సాగుతుంది. > ప్రజల్లో వస్తు న్న ఈ రాజకీయ చైతన్యంను గ్రహించిన కొలను పాక జాగీర్దా ర్ తన జాగీర్
పాలనను నిలబెట్టు కోవాలనే ఉద్దేశ్యంతో గ్రామంలో వున్న దళితులను ముస్లీంలుగా మార్చే బలవంతపు మత మార్పిడి
కార్యక్రమంను చేపట్టా డు. ఈ బలవంతపు మత మార్పిడి చేపట్టడానికి ప్రధాన కారణం ముస్లీంల సంఖ్య పెరుగుతుందనీ, మతం
పేరుతో వారందరూ తనకు అండగా నిలుస్తా రని జాగీర్దా ర్ ఆశించాడు. కొలనుపాక జాగీర్దా ర్ ఆశించినదానికి వ్యతిరేఖంగా ఆరుట్ల
తిరిగి హిందూ మతం లోనికి మార్చారు. ఈ సంఘటనలతో కొలను పాక రాజకీయ ఉద్యమ కేంద్రంగా మారడంతో జాగీర్దా ర్ తోక
ముడిచాడు. -3. మునుగోడు రైతుల తిరుగుబాటు , - నల్గొండ తాలూకా లోని ఒక గ్రామం మునుగోడు. - మునుగోడు గ్రామం
దేశ్ ముఖ్ - కంచర్ల రామిరెడ్డి ఇతను మునుగోడు ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ అధికారుల మెప్పు పొందడానికి
వారికి లంచాలు ఇస్తూ, ప్రజలను పీడించి వారి నుండి వసూలు చేసిన సరుకులను అధికారులకు పంపేవాడు. దీనితో అధికారులు
కూడా దేశముఖ్ కు మద్దతు పలికే వారు. A.D.1942 లో ఒక రోజు తన కచ్చడం బండిలో నల్గొండ అధికారుల మెప్పు
పొందడానికి గ్రామంలో వసూలు చేసిన నెయ్యి, ఇతర సరుకులను తీసుకుని బయలుదేరగా,మార్గ మధ్యంలో దోమలపల్లి గ్రామ
శివారులో దేశ్ ముఖ్ కంచర్ల రామిరెడ్డి వెళుతున్న కచ్చడం బండిని ప్రజలు మూకుమ్మడిగా అడ్డగించి అతనిని చంపి కచ్చడం
బండిలో వేసి తగలబెట్టా రు. దీనితో దేశ్ ముఖ్ పీడ విరగడయినది. 24. పరిటాల ప్రజా తిరుగుబాటు - పరిటాల జాగీర్దా ర్ - నవాబ్
కమాల్యంగ్, - పరిటాల జాగీర్ కేంద్ర స్థా నం - పరిటాల. > పరిటాల జాగీర్ వున్న తాలూకా - కానత్ తాలూకా, - పరిటాల జాగీర్ లో
వున్న గ్రామాలు - 7.అవి; 1. పరిటాల. 2. బత్తిన పాడుగని. 3. ఆత్కూరు. 4. మొగులూరు. 5. కొడవటికల్లు . 6. ఉస్తేపల్లి. 7.
మల్లవెల్లి, పై గ్రామాలు నిజాం ఇలాకాతో ఏమాత్రం సంబంధం లేకుండా, నాడు బ్రిటీషు పాలనలో వున్న ఆంధ్రరాష్ట్ర
దీవులు లాగా ఉండేవి. రు 90 వేల కట్టా రు గ్రామాల మధ్య ఓ సముద్రంలో దీవులు లా ఈ గ్రామాల ఆదాయం సుమారు 90
వేలకు రూపాయలు. సూల జాగీర్ ప్రతి సం|| నిజాంకు పేష్క రూపంలో కొంత డబ్బు చెల్లించేవాడు. పరిటాల జీగీర్దా ర్ నవాబ్
కమాలియార్ జంగ్ తండ్రి ఖాన్ ఖానాన్ కాలంలో లంకా సుబ్రమణ్య శాస్త్రి అనే అతను నవాబు వద్ద పలుకుబడిని సంపాదించి
పరిటాల జాగీర్లో ఎలాంటి అధికార హోదా లేకుండానే ప్రజలకు పీడించేవాడు. తదుపరి ఖాన్ ఖానాన్ మరణాంతరం నవాబ్
కమాల్ యార్ జంగ్ హై దరాబాదు నివాసం మార్చడంతో లంకా సుబ్రమణ్య శాస్త్రి అరాచకాలు మరింత పెరిగినవి. దీనితో ఇతనిపై
నిజాం ప్రభుత్వం ఒక విచారణ సంఘం నియమించినా ఎలాంటి ఫలితం లేదు. చివరకు ప్రజలే తిరగబడి లంకా సుబ్రమణ్యశాస్త్రిని
హత్య చేశారు. 5. అమ్మల పాలెం రైతుల పోరాటం - అమ్మల పాలెం నాడు వరంగల్ జిల్లా లో భాగం. - అమ్మల పాలెం భూస్వామి
- కాళ్ళూరు రాజేశ్వరరావు. ఇతను 30 వేల ఎకరాలకు భూస్వామి. ఇతనికి ఇతని భూములను సాగు చేసే రైతులకు పన్నుల
విషయమై చాలా కాలం కోర్టు లో కేసు నడిచి తీర్పు భూస్వామికి అనుకూలం గా వచ్చింది. తదుపరి ఓడిపోయిన రైతులు
భూస్వామికి లొంగి పోయి నట్టు నటించి, భూస్వామిని నమ్మించి పంట పొలం లోనే భూస్వామిని నరికి చంపారు. -ఈ సంఘటన
A.D.1932 - 33 మధ్య జరిగినది. 26. తిమ్మాపురం తిరుగుబాటు వరంగల్ లోని తిమ్మాపురం, అల్లీపురం గ్రామాల భూ
యజమాని- అన్వర్ పాషా. ఈ రెండు గ్రామాల రైతులందరూ కూడా కౌలుదారుల ఒక్కరికి కూడా సొంత భూమి లేదు.
పాకాలు రేట్లు విపరీతంగా పెంచి కౌలు రైతులను కౌలు రేటు అన్వర్షా పీడించేవాడు. అన్వర్ పాషాదు మూకుమ్ముడిగా అతనికి
VS Publications పాషా దుర్మార్గాలను భరించలేని కౌలు రైతులు అమ్ముడిగా అతని ఇంటి పై దాడి చేయగా, అన్వర్ పాషా దొడ్డి
గుమ్మం ద్వారా పారిపోయాడు. - ముల్కల గూడెం తిరుగుబాటు -ముల్కల గూడెం భూస్వామి - పింగళి రంగారెడ్డి అతనికి వేల
ఎకరాల భూములు ఉన్నప్పటికీ, చిన్న, సన్నకారు రైతులకు చెందిన సారవంత భూములను పాత బాకీలు తీర్చలేదనే సాకుతో
ఆక్రమించుకునేవాడు. ఇతని అరాచకాలను భరించలేని ప్రజలు తిరుగుబాటు చేయగా, భూస్వామి పోలీసుల సహాయంతో ప్రజలపై
సుమారు 40 కేసులు పెట్టించాడు. అయినా కేసులకు భయపడని ప్రజలు భూస్వామి దురాగతాలను ధైర్యం తో ని ఎదొర్కొని
భోగాల వీరారెడ్డి. . - ఇతను ప్రజలనుండి అన్యాయంగా నాగులపేర,వడ్డీల పేర, లేవిగల్లా పేర ఇలా ఏదో ఒక దానిని సాకుగా చూపి
ప్రజల నుండి డబ్బులు వసూలు చేసేవాడు. డబ్బు చెల్లించలేని వారి నుండి పశువులను, భూములను ఆక్రమించుకొనేవాడు. - ఈ
భూస్వామి దౌర్జన్యాలను సహించలేని ప్రజలు ఏకమై ఇరిగేల లింగారెడ్డి, బలపనూరు బాపనయ్య నాయకత్వాన తిరుగుబాటు చేసి
భోగాల వీరారెడ్డిని హత్య చేశారు. 19. మేళ చెరువు తిరుగుబాటు మళ్ళ చెరువు భూస్వామి - చెన్నూరు వీరభద్రరావు. ఈ
భూస్వామి తన అంగ, అర్థబలంతో గ్రామం లోని సగం భూములను ఆక్రమించుకొన్నాడు. ఇతని ఆగడాలు భరించలేని
రైతులందరూ ఏకమై భూస్వామి పై తిరుగుబాటు చేశారు. ప్రజల తిరుగుబాటుకు భయపడిన భూస్వామి చెన్నూరు భద్రరావు
తాను రైతుల నుండి ఆక్రమించిన భూములను " రైతులకు ఇచ్చి వేయడంతోపాటు, కౌలు రైతులకు శాశ్వత కౌలు హక్కు
కల్పించాడు.
10. షేక్ బందగీ భూపోరాటం షేక్ బందగీ భూమి పోరాటం విసునూరు దేశముఖ్ కు వ్యతి రేఖంగా జరిగినది. విసునూరు దేశ్
ముఖ్ - రాపాక రామచంద్రారెడ్డి. విసునూరు గ్రామం జనగామా తాలూకా లో వుంది. జనగామ, వరంగల్, మానుకోట,
సూర్యాపేట తాలూకాల్లో వున్న 60 గ్రామాలకు మకుటం లేని మహారాజు విసునూరి దేశ్ ముఖ్ 40 వేల ఎకరాలకు భూస్వామి.
విసునూరి దేశ్ ముఖ్ అరాచకాలు; • ప్రజలను హింసించి, పీడించి నరరూప రాక్షసుడి గా పేరొందాడు. తన గ్రామాల్లో అన్ని
అధికారాలు అతనివే, అతని మాటకు ఎదురు లేదు, ఎవరైనా అతని మాట కాదంటే, గీసిన గీటు దాటితే వాడు ప్రాణాలతో
మిగలడు, అతనికి ఆస్తి పాస్తు లుండవు. ఇతను చెప్పిందే న్యాయం. దానికి తిరుగులేదు. దాన్ని కాదనే శక్తి, ధైర్యం ఎవరికీ లేవు.
దేశముఖ్ కు నమ్మిన బంట్లు గా ఒక్కొక్క కేంద్రంలో ఒకడు న్నాడు. వాళ్ళను గుమస్తా లుగా పిలుస్తా రు. విసునూరి దేశముఖ్
గుమస్తా లు; • విసునూరు గుమస్తా - వనమాలవెంకయ్య. • దేవరుప్పల - అబ్బాస్ ఆలీ. • పలిమిడి - జానిమియా. • ముత్తా రం -
రామిరెడ్డి. - వీరి లో వనమాల వెంకయ్య పెద్దగుమస్తా (మిస్కీన). Summani0 > పై గుమస్తా లతో పాటు విసునూరు పోలీసులు
& అతను స్వయంగా పోషిస్తు న్న గుండాలు అతనికి అండగా వుండేవారు. విసునూర్ దేశ్ ముఖ్ ఆగ్రహానికి గురై బలైన వారిలో
సామాన్యులే గాక ఒక దేశ్ ముఖ్ కూడా ఉన్నాడు. అతనే పడిశాల దేశముఖ్ వెంకటరెడ్డి. ఇతడిని విసునూర్ దేశ్ ముఖ్
దారుణంగా హత్య చేయించాడు. ఇలాంటి ఆరాచక నరరూప రాక్షసుడైన విసునూరి దేశముఖ్ నకు వ్యతిరేఖంగా మొదటి
. ఆ షేక్ అందరి -దేవరుప్పల శివారులోని కామారెడ్డిగూడెంలో ఒక పేద ముస్లీం రైతు కుటుంబం వుండేది. - ఈ కుటుంబంలో
5 గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో; • పెద్దవాడు - అబ్బా ఆలీ. • 2 వ వాడు - షేక్ బందగీ. - అబ్బాస్ ఆలీ విసునూర్ దేశ్
ముఖ్ వద్ద దేవరుప్పల గుమస్తా గా పనిచేసేవాడు,మిగిలిన 4 గురు వ్యవసాయం చేసి జీవించేవారు. - ఈ ఐదు మంది
అన్నదమ్ములు విడిపోయి, ఉన్న కొద్ది భూమిని పంచుకున్నారు. - ఈ భూమి పంపకంలో పెద్దవాడైన అబ్బాస్ ఆలీ కోరిక మేరకు
జేష్ఠ భాగంగా అతనికి ఎనిమిది ఎకరాలు ఎక్కువగా ఇచ్చారు. - కానీ కొద్ది రోజుల తర్వాత అబ్బాస్ ఆలీ భూమి పట్టా తన - పేర
ఉన్నందున, జేష్ఠ పుత్రు డిని అయినందున మొత్తం భూమిలో రెండువంతుల భూమి తనకు కావాలన్నాడు. దీనితో మిగతా నల్గురి
తరపున ఇది అన్యాయమని షేక్ బందగీ వాదించాడు. తదుపరి అబ్బాస్ ఆలీ విసునూరు దేశముఖ్ వద్ద పంచాయితీ పెట్టగా, దేశ్
ముఖ్ అబ్బాస్ ఆలీకి అనుకూలంగా న్యాయం చెప్పాడు. తదుపరిషేక్ బందగీ దేశ్ ముఖ్ కు ఇది అన్యాయమని వేడుకున్నా
అతని తీర్పు మారలేదు. - తదుపరి షేక్ బందగీ అన్యాయానికి తలొగ్గే కంటే న్యాయం కోసం పోరాటం చేయడమే మంచిదని
కోర్టు లో దావా వేయగా, అది విన్న దేశ్ ముఖ్ ఉగ్రు డై షేక్ బందగీని బెదిరించాడు. కానీ షేక్ బంధగీదేశ్ ముఖ్ బెదిరింపులకు
లొంగక న్యాయ పోరాటం చేసి కోర్టు లో కేసు గెలిచాడు. ఇది అబ్బా ఆలీ కే కాదు, విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి కీ
ఆస్ఆర్ పై కోర్టు కు దగీ అనుకూలంగా బందగీకి అనుకూలంగా ప్రతీకారం తీర్చుకోవాలని, తదుపరి దేశముఖ్ మద్దతుతో అబ్బాస్
ఆలీ, కలు చేయగా, అక్కడా తీర్పు షేక్ బంధగీ అనుకు రావడంతో చివరకు హై కోర్టు కు అప్పీలు చేశాను చివరకు హై కోర్టు తీర్పు
కూడా షేక్ బంధగీకి అను రావడంతో విసునూరు దేశ్ ముఖ్ పరువు పోయింది తదుపరి విసునూరి దేశముఖ్ ప్రతీకారం తీర్చుకో
అబ్బా ఆలీతో కలిసి షేక్బంధగీ హత్యకు పథకం వేట AD,1942, July 27 న ఉదయం షేక్ బంధం చేసి గెలిచిన ఆనందంలో కోర్టు
తీర్పు నకళ్ళు తీసుకురావడానికి హై దరాబాద్ కు బయలుదేరాడు, ఊరి ప్రక్కనే సూర్యాపేట -- జన గామా రోడ్డు , అక్కడే
కామారెడ్డి బస్సు స్టా ప్ వుంది. బస్ స్టా ప్ కు పోతున్న షేక్బంధగీ పై విసునూరు దేశ్ ముఖ్ రౌడీలు దాడి చేసి హత్య చేశారు. రోడ్డు
ప్రక్కనే అతని తమ్ముళ్ళు, ఊరి ప్రజలు షేక్బంధగీ ని సమాధి చేశారు. -షేక్బంధగీ మరణం తెలంగాణా సాయుధ సమరానికి అగ్ని
కణమయింది. -షేక్బందగీ సమాధికి నివాళులర్పించే దృశ్యంతోనే మా భూమి నాటకం ప్రారంభమవుతుంది. బందగీ రక్తం చిందిన
క్షేత్రం బలిదానాలకు వెరవని క్షేత్రం స్వాభిమానపు సస్య క్షేత్రం స్వతంత్రయోధుల సమర క్షేత్రం....... మాభూమి నాటకం
జమీందార్లు , జాగీర్దా ర్లు , ఇనాందార్లు , పటేల్, పట్వారీల దోపిడీ దౌర్జన్యాల నుండి పీడిత ప్రజలను విముక్తి చేయడం. 2. వెట్టి
చాకిరీని అంతం చేసి అంటరానితనం, అసమాన తలను నిర్మూలించడం. 3. దున్నేవాడికి భూమి, కష్టించే వాడికి పని కల్పించడం.
4. నిజాం రాచరిక పాలనను తుద ముట్టించి హై దరా బాదు స్వతంత్ర భారతంలో విలీనం చేయడం. 5. తెలంగాణాలో ప్రజా రాజ్యం
నిర్మించి సాంఘిక, సాంస్కృతిక,సాహిత్య రంగాలలో అభివృద్ధిని సాధించడం, సమ సమాజాన్ని నిర్మించడం. సాయుధ పోరాటం-
కారణాలు - తెలంగాణా సాయుధ పోరాటానికి గల ముఖ్య కారణాలు; 1. గస్తీ నిషాన్ నెం.53. 2. భూస్వామ్య వ్యవస్థ. 3. వెట్టి
7. సంఘ సంస్కరణ ఉద్యమాలు, 8. ఆంధ్ర మహాసభలు, గస్తీ నిషాన్ నెం.53 నిజాం ప్రభుత్వం A.D.1926 లో గస్తీ నిషాన్ నెం.56
అనే సర్క్యులర్ను జారీ చేసినది. దీని ప్రకారం ప్రజల వాక్ స్వాతంత్ర్యం హరించబడినది. ఎలాంటి రాజకీయ సమావేశాలు
జరపకూడదు. ఎలాంటి రాజకీయ సంస్థలు స్థా పించకూడదు. నాడు నిజాం సంస్థా నంలో ప్రభుత్వానికి ఇష్టం లేని ప్రతి పని ఒక
రాజకీయ అంశమే. ఏసమావేశ ఏర్పాటుకైనా, ఏ సంస్థ స్థా పనకైనా బాబే హుకూమత్ (Nizams Executive council) నుండి
ముందుగా అనుమతి పొందాలి. - ఒక్క మాటలో చెప్పాలంటే గస్తీ నిషాన్ నెం. 53 ద్వారా నిజాం ప్రభుత్వం హై దరాబాద్
సంస్థా నంలో ప్రజల పౌర, రాజకీయ హక్కులను పూర్తిగా హరించి వేసినది. > ఎవరైనా గస్తీ నిషాన్ నెం. 53 సర్క్యులర్
అతిక్రమించినచో అరెస్టు , రాజ్య బహిష్కరణలు తప్పనిసరి. భూస్వామ్య వ్యవస్థ తెలంగాణా రైతు సాయుధ పోరాటానికి ప్రధమ
పోరాటంను ప్రారంభించినది - కమ్యూనిస్టు లు. నాడు ప్రజల్లో నూటికి 95 మంది రాష్ట్రంలో వున్న 21,697 గ్రామాల్లో
నివసించేవారు. వీరిలో నూటికి 94 మందికి చదువు రాదు. నాడు రాష్ట్రంలో దాదాపు 2600 మంది జమిందార్లు , జాగీ ర్దా ర్లు , దేశ్
ముట్లు , దేశ్ పాండేలు వున్నారు. వీరి ఆధీనంలో 10 వేల గ్రామాలు వున్నాయి. ఈ గ్రామాలపై, భూములపై 10 వారివే సర్వ
హక్కులు. నాడు దొరలు, దేశ్ ముట్లు మొదలైన వారికి వేల ఎకరాల్లో భూములు వుండేవి. - నాడు ఇనాంలు, పాయోగాల పేర్లతో
లక్షల ఎకరాలు, అనేక గ్రామాలను నిజాం తన బంధుమిత్రు లకు, సేవకులకు దత్తత చేశాడు. - నిజాం నవాబుగారి దగ్గరి బంధవుల
స్వాధీనంలో ఉండే జాగీర్లను పాయోగా అని పిలిచేవారు. వీరికి అదనపు అధికా రాలు, సౌకర్యాలు వుండేవి. > నాడు నిజాం
రాజ్యంలో 3 రకాల భూములు వుండేవి. అవి; 1. సర్ఫేఖాస్ భూములు. 2. జాగీర్దా రీ భూములు. 3. దివానీ భూములు. 1.
సర్ఫేఖాస్ భూములు - ఇవి నిజాం స్వంత ఖర్చుల కొరకు కేటాయించబడినవి. - ఇవి మొత్తం భూమిలో 10 శాతం ఉన్నవి. 2.
జాగీర్దా ర్ భూములు. ఈ భూములను నిజాం నవాబు తన ఉన్నత ఉద్యోగులు, సేవ కులు, బంధు మిత్రు లకు ఇనాంలు,పాయోగా
పేర్లతో ధార దత్తం చేశాడు. ఇవి మొత్తం భూమిలో 30 శాతం వుండేవి. 3.దివానీ ఖల్సాభములు ఇవి మొత్తం భూమిలో 60 శాతం
వుండేవి. ఇవి జమిందార్లు , దొరలు, దేశ్ ముట్లు , పేద, మధ్య తరగతి రైతుల అధీనంలో వుండేవి.
రైతులు CommT.07.0 నాటి రైతుల పరిస్థితి ప్రతి సం|| ప్రభుత్వంనకు శిస్తు చెల్లించాలి. తులలో అధిక శాతం కౌలుదార్లు . వీరు
మొదట భూస్వాముల భూముల్లో పని చేసిన తర్వాతనే వారు. భూములను సాగు చేసుకోవాలి. రైతులు పండించే పంట
భూస్వాముల పన్నులకే సరిపోనే ది. దానికి తోడు నాగులు, చక్రవడ్డీలతో వడ్డీ వ్యాపారలు రైతులను కట్టు బానిసలుగా మార్చారు.
రైతులు పన్నులతో పాటు పట్వారీ, పటేళ్ళకు, గిరావరకు ముడుపులు చెల్లించాలి. - ఈ విధమైన ప్యూడల్ భూస్వామ్య వ్యవస్థ
నాడు తెలంగాణా లో కొనసాగి పేద మధ్య తరగతి రైతులు అనేక విధాలుగా దోపిడీకి గురి అవుతూ ఉండేవారు. ఈ విధమైన
భూస్వామ్య వ్యవస్థను రూపుమాపడానికి తెలం గాణాలో రైతులే స్వయంగా రైతు ఉద్యమాలను లేవనెత్తా రు. చివరకు కమ్యూనిస్టు
ఆంధ్ర మహాసభల ద్వారా గ్రామాల్లో బలపడి రైతుల తరుపన ఈ భూస్వామ్య వ్యవస్థను అంతం చేయడానికి సాయుధ
పోరాటంను ప్రారంభించారు. నాగు వడ్డీ వ్యాపారం నాగు వడ్డీ ప్రకారం తీసుకున్న అప్పు ఒక సం||లో రెట్టింపు అవుతుంది. - పేద,
మధ్య తరగతి రైతులు, వ్యవసాయ కూలీలు వారి అవసరాల నిమిత్తం నాగువడ్డీ క్రింద అప్పులు తీసుకొని, అప్పు తీరేంత వరకు
వెట్టి చాకిరీలో మగ్గేవారు. ప్రభుత్వ లెనీ విధానం A.D.1943 లో నిజాం ప్రభుత్వం లెవీ విధానంను ప్రకటి చినది. 2 వ ప్రపంచ
యుద్ధకాలంలో ఆహారధాన్యాల కొరత కారణ ంగా ప్రభుత్వం నిర్బంధ లెవీ విధానం ను ప్రకటించినది. ఈ విధానంలోని రైతులు
పండించిన ధాన్యంలో కొంత భాగాన్ని ప్రభుత్వ నిర్ణయించిన ధరకే రైతులు ప్రభుత్వానికి విక్రయించి రైతుకు పండకపోయినా
ఎకరానికింత ధాన్యం తప్ప సరిగా లెవీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వం నిర్ణయించినది.
ఈ విధానం పేద, మధ్య తరగతి రైతులకు ప్రమాదక రంగా పరిణమించినది. దీనికి కారణం ధాన్యం సేకరిం చే అధికారులు పెద్ద
పెద్ద భూస్వాముల నుండి కాక పేద, మధ్య తరగతి రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యం నుసేకరించడం, రజాకార్ల దురాగతాలు
అఖాసీంరజ్వీ రజాకార్ల నాయకుడైన తర్వాత తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాలపై రజాకార్ల దాడులు ఎక్కువ అయ్యాయి.
రజాకార్లకు ఎదురు తిరిగిన ప్రజలను హత మార్చేవారు. సంస్కరణ ఉద్యమాలు - తెలంగాణాలో సంఘ సంస్కరణ ఉద్యమాల్లో
భాగంగా ఆవిర్భవించిన ఆర్య సమాజం, హిందూ సోషల్ క్లబ్, సాహిత్య సంస్థలు, వివిధ గ్రంధాలయాలు, పత్రికలు చాలా వరకు
ప్రజల్లో సాంఘిక, రాజకీయ చైతన్యంను కల్గించినవి. ఈవిధమైన చైతన్యమే ప్రజలను నిజాంకు, భూస్వాములకు, రజాకార్లకు
వ్యతిరేఖంగా ఉద్యమించుటకు దారి చూపినది. హిందూ వ్యతిరేఖ చర్యలు నాడు మతపరంగా హై దరాబాద్ సంస్థా నంలో; •
హిందువులు - 88 శాతం . • ముస్లీంలు, క్రిస్టియన్స్ & ఇతరులు - 12 శాతం. - భాషా పరంగా హై దరాబాద్ సంస్థా నంలో; •
తెలుగు మాతృభాషగా గలవారు - 50 శాతం. -ఉర్దూ మాతృ భాషగా గలవారు - 12 శాతం. - మత పరంగా కానీ, భాషా పరంగా
కానీ మెజారిటీ సంఖ్యలో వున్న హిందువులు పాలితులు, ముస్లీంలు పాలకులు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 60 వేలు మంది ముస్లీంలు
వుంటే, 16 వేలు మంది మాత్రమే హిందువులు. వీరిలో కూడా అధిక భాగం గ్రామాధికారులు. -పోలీసు, మిలటరీలో 52 వేలు
మంది ముస్లీలు, అరబ్బు లువుంటే కేవలం 6 వేల మంది మాత్రమే హిందువులు. -ఉన్నతాధికారులంతా ముస్లింలే. అంత మాత్రాన
ముస్లిం అందరూ బాగుపడ లేదు. అందులో ధనిక - పేద వ్యత్యాసం పబడింది. 22 లక్షల ముస్లింలలో 2 లక్షల మంది మాత్ర
ఆదాయంతో కటిక దరిద్రం అనుభవించేవారు. నాడు ముస్లింలలో నూటికి 10 మంది గా వున్న జమిందార్లు , ఇనాందార్లు
నిజాంకు బంధువులు, మిత్రు లు. హిందువులైన దొరలు, దేశ్ ముళ్లు , దేశపాండేలు, జమిం దార్లు , జాగీర్దా ర్లు నిజాం నవాబుకు
నమ్మిన బంట్లు గా ఉండి కానుకలు (నజర్) సమర్పించేవారు. నాడు M.I.M పార్టీ అధ్యక్షుడుగా వున్న నవాబ్ బహదూ యాంగ్
సుమారు 24 వేల పేద హిందువులను బల వంతంగా ఇస్లాంలోనికి మార్చాడు. బహదూర్ యార్ జంగ్ అనల్ - ఇ - మాలిక్
సిద్ధాంతంను ప్రవేశపెట్టి ప్రతి ముస్లీం కూడా ఒక పాలకుడే అని ప్రకటిం చాడు. ఖాసీం రజ్వీ ఏకంగా హై దరాబాద్ సంస్థా నంను
ఇస్లా మిక్ స్టేట్, ముస్లిం దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేయడంతో పాటు, ఢిల్లీ ఎర్ర కోటపై ఆసహ్హీ జెండాను ఎగుర వేస్తా నని
ప్రకటించాడు. నాడు జనాభాలో 12 శాతం వున్న ముస్లీంల మాతృభాష ఉర్దూయే నాటి సంస్థా న అధికారభాష. - భాషా పరంగా
నిజాం రాజ్యంలో ఉర్దూ, పార్శీ, ఇంప్లీషు భాషలకు ప్రోత్సాహం లభిస్తు న్నా తెలుగు భాషకు స్థా నం లేదు. - ఉర్దూ భాష లోనే విద్యా
విధానం ప్రాధమిక స్థా యి నుండి ఉన్నత విద్య వరకు కొనసాగేది. నాడు కొన్ని జిల్లా లకు, పట్టణాలకు ముస్లీం పేర్లను పెడుతూ
నిజాం గెజిట్ జారీ చేశాడు; ఎలగందుల - కరీంనగర్. 2. ఇందూరు -నిజాంబాద్. 13. మెతుకు - మెదక్, 4. పాలమూరు -
మహబూబ్ నగర్. 5. మానుకోట - మహబూబాబాద్. 6. భువనగిరి - భోంగీర్. ఆంధ్ర మహాసభలు PA.D.1930 లో మొదలైన
GVS Study Circle తెలంగాణా వ్యాప్తంగా అనేక సంఘాలు (శాఖలు) ఏర్పడి క్షేత్ర స్థా యి నుండి ప్రజలలో చైతన్యం
తీసుకురావడం ద్వారా ప్రజలే భూస్వాములు, దేశ్ ముఖ్ లు, జమిందార్లకు వ్యతి రేఖంగా సాయుధ పోరాటంలో పాల్గొనేందుకు
ఆంధ్ర మహాసభలు దోహదపడినవి. - తెలంగాణా - కమ్యూనిస్టు పార్టీ అవతరణ 2 వ ప్రపంచ యుద్ధం కారణంగా కొంత మంది
హై దరా సంస్థా న యువకుల్లో సోషలిస్టు భావాలు పెంపొందించ బడినవి. అలాంటి యువకులు A.D.1939, Dec 13 న కామ్రేడ్స్
అసోసియేషన్ పేరున ఒక సంస్థను ఏర్పాటు చేశారు. కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వారిలో ముఖ్యులు; 1. ముఖుం
మొహియుద్దీన్. 2. రాజా బహదూర్ గౌర్. 3. సయ్యద్ ఇబ్రహీం. 4. ఆలం ఖుంద్ మీర్. ఈ సంస్థ కమ్యూనిస్టు భావజాలన్ని
యువకుల్లో వ్యాపింప జేసింది. - వందేమాతర ఉద్యమంలో పాల్గొని సోషలిస్టు భావాలు గల మరో ఇద్దరు యువకులు; 1.
దేవులపల్లి వెంకటేశ్వరరావు, 2. సర్వదేవ భట్ల రామనాథం. > ఆంధ్ర మహాసభల్లో పాల్గొంటూ అతివాదులుగా ముద్ర పడి సోషలిస్టు
భావాలు గల నాయకులు; 1. రావి నారాయణరెడ్డి. 2. బద్దం ఎల్లా రెడ్డి. 3. ఆరుట్ల సోదరులు. మహారాష్ట్ర పరిషత్ లో పనిచేసే
ఔరంగాబాదుకు చెందిన సోషలిస్టు భావాలు గల నాయకులు; 1. చంద్రగుప్త చౌదరి. 2. హబీబుద్దీన్. 3.V.D దేశ్ పాండే.
కాపులు కలిసి A.D.1939,Dec చివరిలో సిటీగా అవతరించాయి. నిసు కమిటి మొత్తం భారత కమ్యూనిస్టు నిజాం సంస్థా న
కమ్యూనిస్టు కమిటీగా అవతల -నాడు ఆంధ్ర కమ్యూనిస్టు కమిటి మొత్తంగా శాఖల్లో కెల్లా బలమైనదిగా వుండేది. A.D.1939
చివరలో నిజాం సంస్థా న కమ్యూనిసు కమిటి ఏర్పడినప్పటికి A.D.1941 చివరి వరకు ఒక గంగా పని చేయడం ప్రారంభించలేదు.
A.D.1939-41 మధ్య కమ్యూనిస్టు పార్టీ పై నిషేధం కారణంగా రహస్యంగా బలపడుతూ ఆంధ్రమహాసభ, కామ్రేడ్స్ అసోసియేషన్
వేదికల ద్వారా కమ్యూనిస్టు లు తమ కార్యక్రమాలను కొనసాగించారు. ఆంధ్రమహాసభలో తొలికాలం నాటి అతివాదులే తర్వాతి
కాలంలో కమ్యూనిస్టు లుగా మారారు. ఆంధ్ర ప్రాంత ముఖ్య కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన చండ్ర రాజేశ్వర రావు సుబ్బారెడ్డి
అను మారు పేరుతో హై దరాబాద్ లోని రెడ్డి హాస్టల్ లో వుండేవాడు. 7 వ ఆంధ్రమహాసభ తర్వాత ఆంధ్ర మహాసభలోని
కమ్యూనిస్టు నాయకుల సమావేశం రావి నారాయణరెడ్డి స్వగ్రామం భువనగిరిలోని బొల్లేపల్లి లో జరిగింది. తదుపరి ఖమ్మంలో
జరిగిన తెలంగాణా ప్రధమ రాజకీయ పాఠశాలలో రాజకీయ తరగతులు నిర్వహించారు. > తెలంగాణాకు చెందిన ముఖ్య
కమ్యూనిస్టు నాయకులు; 1. రావి నారాయణరెడ్డి. 2. బద్దం ఎల్లా రెడ్డి. 3. ముద్దుం మొహియుద్దీన్. 4. ఆరుట్ల సోదరులు. 5.
భీంరెడ్డి నర్సింహారెడ్డి. 6. దేవులపల్లి వెంకటేశ్వరరావు. 7. సర్వదేవ భట్ల రామనాథం. తెలంగాణా సాయుధ పోరాటం - దశలు
తెలంగాణా రైతు సాయుధ పోరాటం A.D.1940 నుండి 1951 వరకు 4 దశలలో జరిగినది; • మొదటి దశ - A.D.1940-46.
తెలంగాణా సాయుధ పోరాటం - మొదటిదశ ఈ దశలో ఆంధ్ర మహాసభలు సంగంల ద్వారా జనచైత న్యాన్ని కేంద్రీకరిస్తూ
కమ్యూనిస్టు ల ప్రాభల్యం మొదలైనది. 7 వ ఆంధ్రమహాసభ లో నిజాం ప్రభుత్వం A.D.1939, July 29 న ప్రకటించిన రాజ్యాంగ
సంస్కరణలపై రావి నారాయణ రెడ్డి ప్రతిపాదించిన రాజ్యాంగ సంస్కరణల బహి షరణ తీర్మానంను అత్యధిక మెజారిటీతో సభ
ఆమోదించి నది. ఈ విజయం తెలంగాణాలో కమూనిస్టు నాయకులు సాధించిన మొదటి విజయం . తదుపరి A.D.1941,
June లో చిలకూరులో రావినారా యణ రెడ్డి అధ్యక్షతన జరిగిన 8 వ ఆంధ్ర మహాసభ తో కమ్యూనిస్టు ల ప్రాభల్యం మరింత
పెరిగినది. తుదుపరి A.D.1942 లో భారత కమ్యూనిస్టు పార్టీ పై నిషే - ధం ఎత్తివేయడంతో తెలంగాణాలో కూడా కమ్యూనిస్టు
పార్టీ 2 సభ్యులంతా బహిరంగంగా పని చేయడం ప్రారంభించారు. ఈ తదుపరి 8 వ ఆంధ్రమహాసభ అధ్యక్షుడిగా రావి నారాయణ
రెడ్డి తెలంగాణా ప్రాంతమంతా విస్తృతంగా పర్యటించి కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేశాడు. A..D.1944, May లో జరిగిన 11
వ ఆంధ్ర మహాసభ రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగి ఆంధ్ర మహాసభ నాయకత్వం పూర్తిగా కమ్యూనిస్టు ల చేతిలోనికి
వచ్చింది. మొదటి దశ - పోరాటాలు - మొదటి దశలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ముఖ్య పోరాటాలు/ కార్యక్రమాలు; 1 ఈ
దశలో ప్రజలను విద్యావంతులను చేసి, కొన్ని సమస్యలపై వారికి పోరాట పటిమను కల్పించే కొన్ని ప్రచార కార్యక్రమాలను
రూపొందించారు. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క వారం /దినం ను కేటాయిం చారు. • విద్యావారం - A.D.1941, Oct19-25
వరకు రాజకీయ ఖైదీల దినం - A.D.1941, Dec 5. బేర్ వారం - A.D.1941, Dec 25-1942, Jan1 వరకు,
2. ఈ దశలో కమ్యూనిస్టు నాయకులు ప్రజాయుద్ధ పాలసీ ని రాజకీయ సంస్కరణలకు అన్వయింపజేస్తూ రాజకీయ సంస్కరణల
బహిష్కరణ తీర్మానంను మార్చడానికి ప్రయత్నం చేశారు. 3. ప్రభుత్వం రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేయుటకు,
ధరలను కంట్రోల్ చేయుటకు ప్రజల తరపున కమ్యూనిస్టు లు పోరాటాలు జరిపారు. 4. సభలు,సమావేశాలపై నిషేధం
తొలగించాలని డిమాండ్ చేశారు. 5. పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం ను ఏర్పాటు చేయాలని, వెట్టి చాకిరిని తక్షణమే రద్దు
చేయాలని కోరారు. 6. కౌలదార్ల రక్షణ కొరకు పోరాటాలు జరిపారు. తెలంగాణా సాయుధ పోరాటం మొదటి దశలో జరిగిన
సంఘటనలు; 1. షేక్ బందగీ రక్త తర్పణం. 2. పాలకుర్తి సంఘటన. 3. అంబాల గ్రామ సంఘటన. -షేక్ బందగీ రక్త తర్పణం
PA.D.1940, July 27 న జరిగిన షేక్ బందగీ హత్య కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి
నాంది పలికినది. షేక్ బందగీ జనగామా తాలూకా కామారెడ్డి గూడెం నివాసి & ఒక పేద ముస్లీం రైతు. తన కుటుంబ
భూపంపకాల్లో జోక్యం చేసుకున్న విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి పై జరిపిన న్యాయపోరాటంలో విజయం సాధించినప్పటికీ
అతని గుండాల చేతుల్లో మాత్రం హత్యకు గురైనాడు. -పాలకుర్తి సంఘటన - పాలకుర్తి సంఘటన - A.D.1944, Apr:
LA.D.1944, Apr లో పాలకుర్తిలో గ్రంధాలయం ప్రారం భోత్సవం సందర్భంగా ఆంధ్రమహాసభ ఒక బహిరంగ సభ ను ఏర్పాటు
CV Study Cut SYDOL OF SUCCESS ఈ బహిరంగ సభకు ప్రజలు అత్యధిక సంఖ్యలో రావడం, అదే ప్రదేశంలో జాతర
జరుగుతుండటంతో పోలీసులు సభ జరపరాదని ఆదేశించారు. తదుపరి పాలకుర్తి ఆంధ్ర మహాసభ కార్యాలయ ప్రాంగ ణంలో సభ
జరిగినది. సభను భగ్నం చేయాలనే ఉద్దేశ్యంతో సమావేశం జరగుతు ండగానే విసునూరు దేశ్ ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి
రౌడీలు, వనమాల వెంకయ్య నాయకత్వంలో అకస్మికంగా దాడి చేయగా సంఘం కార్యకర్తలు వారిని పట్టు కుని Pinblications
చితకబాదారు. తదుపరి విసునూరి దేశ్ ముఖ్ వనమాల వెంకయ్య పై సంఘం కార్యకర్తలు హత్యాయత్నం చేశారన్న నేరం మోపి
మొత్తం 12 మందిపై కేసులు నమోదు చేయించి అరెస్టు చేయించాడు. పాలకుర్తి సంఘటనలో అరెస్టు అయిన 12 మంది; 1.
ఆరుట్ల రామచంద్రారెడ్డి. 2. D.సుబ్బారావు . 3. గంగల సాయిరెడ్డి. . మనోహర రావు. - 5. పాలకుర్తి చాకలి సర్సిహ్మా.. చాకలి
సోమయ్య. 7. చాకలి లక్ష్మయ్య. 8. నర్సిరెడ్డి. 9. రామచంద్రారావు. 10. కడవెండి కోదండరామిరెడ్డి. 11. బాలయ్య. 12. వావిలాల
రామభద్రయ్య. > ఈ కేసు మెదక్ సెషన్స్ జడ్జి కోర్టు లో విచారణ జరిగింది. - ఈ కేసును సంఘం కార్యకర్తల తరుపున
లక్ష్మణ్ బాపూజీ.. ఈ కేసు విచారణను చేపట్టిన సెషన్స్ జడ్జీలు; • మొదట - గులాం పతంజన్. • తరువాత - పింగళి
వెంకటరామారెడ్డి. మొదటి సెషన్స్ జడ్జి గులాం పతంజన్ విసునూరు దేశ్ ముఖ్ మిత్రు డు & కేసులో అడుగడుగునా
ఈ కేసు విచారణకు మెదక్ నిజపి చేయడంతో హై కోర్టు ఈ కేసు విచారణకు ఆనరరీ సెషన్స్ జడ్జిగా వున్న పింగళి వెంకటరామా
కోర్టు లోనే ఆనరరీ సెషన్స్ జడ్జీగా వున్నది రెడ్డికి అప్పగించినది. తదుపరి ఈ కేసులో సంఘం కార్యకర్తలు నిర్దోషులు. తీర్పు
వెలువడినది. తదుపరి 13 నెలల పాటు జైలులో వున్న ఆరుట్ల రావు రెడి. ఇతర సంఘం కార్యకర్తలు విడుదలయ్యారు. అంబాల
గ్రామ సంఘటన ఈ సంఘటన జరిగిన సం|| - A.D.1944. - వరంగల్కు సమీపంలోని ఒక చిన్న గ్రామమే అంబాలు నాటి ఆ
ప్రాంత అబ్కారీ కాంట్రాక్టర్ కంఠాత్మకూర్ ప్రతాప రెడ్డి అక్రమంగా అబ్కారీ శిస్తు ను వసూలు చేసేవాడు. - కంఠాత్మకూర్ ప్రతాప్ రెడ్డి
అక్రమ అబ్కారీ వసూళ్ళ పై తిరగబడిన అంబాల గ్రామ గౌడ నాయకుడు - దూలం ఓదేలు గౌడ్. తదుపరి ప్రతాపరెడ్డి తన
గూండాలతో దూలం ఓదేలు గౌడ్ ను హత్య చేయించాడు. తెలంగాణా సాయుధ పోరాటం-2 వ దశ PA.D.1946, July 4
నుండి A.D.1947, June 12. - ఈ దశలో రాజకీయ చైతన్యంతో ప్రజల దొరలకు, జమీందార్లకు, నిజాంకు వ్యతిరేఖంగానూ,
రజాకార్లను ప్రతి ఘటిస్తూ జరిపిన సాయుధ పోరాటం ప్రారంభమైనది. > A.D.1946, Nov 27 న నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు
పార్టీని నిషేధించినది. - సాయుధ పోరాట 2 దశలో; • వెట్టి చాకిరి అంతం చేయబడినది. అక్రమ వసూళ్ళు, దాన్యం లేవీ లు
అరికట్టబడినవి. భూస్వాములు, జమీందార్లు , దేశ్ ముట్లు అంతకు ముందు ఆక్రమించిన భూములను తిరిగి ఆక్రమించి ప్రజలకు
పంచడమైనది. భూస్వాములు, సాయుధ గుండాల దాడులను ప్రతి ఘటించిన ప్రజలు నిజాం సైనిక బలగాలను సయితం
సాయుధ పోరాట దశలో ముఖ్య సంఘటనలు; 1. దొడ్డి కొమరయ్య ఆత్మార్పణ - A.D.1946, July 4 2.బాలేముల సంఘటన -
A.D.1946,Oct 18. 3. చాకలి ఐలమ్మ పోరాటం. 4.పాత సూర్యా పేట సంఘటన - A.D.1946, Nov15. 5. దేవరుప్పల
సంఘటన - A.D.1946, Nov 18. 6. పుగిల్ల సంఘటన - A.D.1946, Nov 28. 7. మల్లా రెడ్డి గూడెం సంఘటన -
A.D.1946, Dect. 8. మాలిరెడ్డి దుర్ఘటన - A.D.1946, Apr 14. 9. ఆకునూరు దుర్ఘటన. 10. ధర్మానం లంబాడీల పోరాటం.
11. మొండ్రాయి లంబాడీల పోరాటం. 12. ఎర్రపాడు సంఘటన. దొడ్డి కొమరయ్య ఆత్మార్పణ - దొడ్డి కొమరయ్య మరణం
తెలంగాణా రైతాంగం లో నిద్రా ణమై వున్న ఆగ్రహాన్ని ప్రజ్వరిల్లజేసింది. - తెలంగాణా తొలి అమరుడు - దొడ్డి కొమరయ్య. దొడ్డి
కొమరయ్య విసునూరు దేశముఖ్ గుండాలచే హత్య - గావించబడిన సం|| - A.D.1946 July4. దొడ్డి కొమరయ్య జనగామా
తాలూకా కడవెండి గ్రామానికి చెందినవాడు. జనగామా తాలూకా విసునూరు దేశ్ ముఖ్ రాపాక రామ చంద్రారెడ్డి అధీనంలో
వుండేది. విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ దొరసాని. ఈమె కడవెండి లో వుంటుంది. ఈమె స్వభావం;
మహిళైనా జానకమ్మను దొరసాని అని పిలవకూడదు. అలా పిలిస్తే పెడార్థా లు తీసి నేను సాని నా అంటుంది. • అమ్మ అంటే నీ
అయ్యకు భార్య నా అంటుంది. ఎవరైనా సరే ఈమెను దొర అని పిలవాల్సిందే. జానకమ్మ కడవెండి ప్రాంతంలో వెట్టి చాకిరీ
చేయించడంలో వడ్డి, నాగులు వసూలు చేయడంలో, రకరకాల శిక్షలు ఎసి, జార్మానాలను వసూలు చేయడంలో పేరు గాంచినది.
TC Dublications
- ఆంధ్రమహాసభ నాయకుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి కడవెండి గ్రామానికి వెళ్ళి ఆంధ్ర మహాసభ సందేశం వినిపించి గ్రామ
సంఘంను ఏర్పాటు చేశాడు. కడవెండి గ్రామ సంఘంలో సభ్యులు; 1. జంపాల లింగయ్య. 2. రేడపల్లి కొండయ్య, 3. పైండ్ల
యాదగిరి. 4. ఎరమరెడ్డి కొండల్ రెడ్డి. 5. దొడ్డ మల్లయ్య. 6. దొడ్డ కొమరయ్య. 7. మోహన్ రెడ్డి. P కడవెండి దొరసాని జానకమ్మ
జులుం అరికట్టడానికి సంఘ నాయకులు గడీ జీతగాళ్ళతో సమ్మె చేయించారు. P తదుపరి లెవీ ధాన్యం వసూలు కొరుకు
రెవెన్యూ గిర్దా వర్ (రెవెన్యూ ఇన్సెక్టర్) పోలీసులను వెంట పెట్టు కొని కడవెండి గ్రామానికి రాగా గ్రామ సంఘ నాయకుడైన మోహన్
రెడ్డి నాయకత్వంలో సంఘం కార్యకర్తలు అడ్డు కన్నారు. దీనితో దొరసాని జానకమ్మ విసునూరు నుండి మిస్కీనాలీ, దేవరుప్పల
నుండి అబ్బాసాలీ (వీరు ఇరువురూ దేశ్ ముఖ్ గుమస్తా లు) మరియు దొరసాని తమ్ముడు గడ్డం నర్సింహా రెడ్డి ని కడవెండికి
రప్పించి సంఘం కార్యకర్తలు పై అక్రమ కేసులు మోపి ప్రజలను బెదిరించడం చేశారు. తదుపరిA.D.1946, July 2 న విసునూరు
అమీన్ తన బలంగంతో కడవెండి దొరసాని గడీలో మకాం వేసి, గ్రామ చావిడి దగ్గరకు గ్రామ సంఘనాయకుడు మోహన్ రెడ్డిని
పిలిపించి దేశ్ ముఖ్ మనిషి బుచ్చిరామయ్య ఇంటిపై దాడి చేశాడన్న నేరం మోపి, రూ. 100/-లు జరిమాన విధించి జామీనుపై
విడుదల చేశాడు. తదుపరి A.D.1946,July4 న దేశ్ ముఖ్ రౌడీలు గడీ ముందరే వున్న జంపాల లింగయ్య ఇంటిపై దాడి
చేయగా గ్రామ సంఘ నాయకుడు మోహన్ రెడ్డి నేతృత్వంలో గ్రామ ప్రజలందరూ గుత్పలు (కర్రలు) తో ఒక్కసారిగా దేశ్ ముఖ్
గడీపై దాడి చేయడానికి ఊరేగింపుగా బయలుదేరారు. దొడ్డి కొమరయ్య సంఘం నినాదాలు విని గబగబా లేచి దుడ్డు కర్ర
తీసుకుని ఆంధ్ర మహాసభకు జై, రావి నారాయణరెడ్డి కి జై, అని నినాదాలు చేస్తూ ఊరేగింపుతో కలిసి గడి వద్దకు చేరుకున్నాడు.
GVS Study Circle event or success తదుపరి వెంటనే రౌడీ గుంపు నాయకుడు మిస్కీనలీ అతని అనుచరులు ప్రజల పైకి
జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య CHED.hication మరణించాడు. తదుపరి మరసటి రోజు ఆంధ్రమహాసభ నాయకులు వట్టి
కోట ఆళ్వారుస్వామి, విధ్యార్థి నాయకులు ఓంకార్ ప్రసార్లు కడవెండికి చేరి వేలాది మంది జనంతో దొడ్డి కొమరయ్య అంతిమ
యాత్రలో పాల్గొని..... అమరజీవిని నీవు కొమరయ్యా అందుకు జోహార్లు కొమరయ్యా.... అని నినదించారు. ఈ విధంగా
తెలంగాణా గడ్డ పై తొలి తెలుగు బిడ్డ ఆంధ్ర మహాసభ సంఘం కార్యకర్త దొడ్డి కొమరయ్య A.D.1946, June 4 న
వెంకటేశ్వరరావు జనగామ ప్రజల విరోచిత పోరాటం పేరిట పుస్తకంను వ్రాసి జనగా మ తాలూకా లోని విసునూరి దేశ్ ముఖ్
అరాచకాలను, నాటి పరిస్థితులను సోదాహరణంగా వివరించాడు. చాకలి ఐలమ్మ పోరాటం పాలకుర్తి వీర వనిత ఐలమ్మ. - కాలం -
A.D.1895 - 1985. - చాకలి ఐలమ్మ జనగామా తాలూకా పాలకుర్తి గామ్రానికి చెందినది . పాలకుర్తి గ్రామం విసునూరు దేశ్
ముఖ్ అధీనంలో వుంది. చాకలి ఐలమ్మ; • భర్త - నర్సింహా. • కుమారులు -సోమయ్య, లక్ష్మయ్య. చాకలి ఐలమ్మ భర్త, ఇద్దరు
కుమారులు A.D.1944 లో జరిగిన పాలకుర్తి సంఘటనలో ఆరుట్ల రామచంద్రారెడ్డి తో పాటు జైలుకు వెళ్ళడంతో కుటుంబ
వ్యవహారాలన్నీ ఐలమ్మ చూస్తుండేది. పాలకుర్తి గ్రామ ఆంధ్ర మహాసభ సంఘం నాయకుడు - యాదిగిరి రావు. చాకలి ఐలమ్మ
స్థా నిక గ్రామ సంఘనాయకుడుయా గిరిరావు అండగా వుండేవాడు. మరియు ఆంధ్రమహా సంఘం కార్యకలాపాలకు బలమ్మ ఇల్లు
కేంద్రమయినది. ఈ విధంగా యాదగిరిరావు • చాకలి ఐలమ్మలు సంఘం ద్వారా దేశ్ ముఖ్ కు వ్యతిరేఖంగా పని చేస్తుండటంతో
విసు నూరి దేశ్ ముఖ్ ఎలాగైనా సంఘంను రూపుమాపి వారిని గ్రామం నుండి వెళ్ళగొట్టా లని పధకం పన్నాడు. ఈ పథకంలో
భాగంగా విసునూరు దేశముఖ్ ఐలమ్మ కౌలుకు సాగు చేస్తు న్న భూమిని తన పేరన కౌలుకు తీసుకు న్నట్లు వ్రాయించుకున్నాడు.
తదుపరి ఈ విషయం తెలియని ఐలమ్మ మామూలుగానే కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేసినది. తదుపరి పంట చేతికి వచ్చే
సమయంలో విసునూరు దేశ్ ముఖ్ భూమిని తాను కౌలుకు తీసుకున్నానని, పంట కూడా తనకే దక్కుతుందని తన గుండాలను
పంపగా ఎన్నో సం|| లుగా సేద్యం చేస్తు న్న భూమిని వదలనని ఐలమ్మ పట్టు బట్టింది. తదుపరి దేశ్ ముఖ్ ఐలమ్మ పైకి గుండాలను
పంపగా, సంఘం కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారు. తదుపరి పాలకుర్తిలో దేశ్ ముఖ్ అరాచకాలను సంఘం నాయకుడు
యాదగిరిరావు నల్గొండ జిల్లా ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు అయిన దేవులపల్లి వెంకటేశ్వరరావు కు తెలియ జేశాడు. - తదుపరి
దేవులపల్లి వెంకటేశ్వరరావు పాలకుర్తి గ్రామాన్ని సందర్శించి వెళ్ళి జిల్లా పార్టీ తరుపన భీమిరెడ్డి నర్సింహారెడ్డి, నల్లు ప్రతాపరెడ్డి,
కట్కూరి రామచంద్రారెడ్డి లను పాలకుర్తి గ్రామానికి పంపాడు. తదుపరి పై నల్గురు నాయకత్వంలో వందలాది సంఘం
కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఐలమ్మ సాగు చేస్తు న్న పొలం చేరి పంటను కోసి ధాన్యంను ఐలమ్మ ఇంటికి చేర్చారు. తదుపరిపై 4
గురిపై విసునూరి దేశ్ ముఖ్ దొమ్మీ కేసును బనాయించి అరెస్ట్ చేయించి ఒక ఇంట్లో బంధించి వారిని చిత్ర హింసలు పెట్టా డు.
తదుపరి రావి నారాయణరెడ్డి జోక్యం చేసుకుని రాష్ట్ర పోలీసు ఇనెస్పెక్టర్జనరలకు ఫిర్యాదు చేయగా, అతను నల్గొండ జిలా
A.S.P ని విచారించి నివేదిక పంపమని ఆదేశించాడు. ఈ విచారణ సందర్భంలో వివరాలు తెలియజేయాడానికి పాలకుర్తి
వెలుతున్న ఆంధ్రమహాసభ నాయకుడు ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డిని దేశముఖ్ గుండాలు అడ్డగించి చితక బాదారు. నాటి
మీజాన్ పత్రిక (తెలుగు ఎడిషన్) పాలకుర్తిలోని జరిగిన అరాచకాలను కండ్లకు కట్టినట్లు వర్ణించినది. నాడు మీజాన్ పత్రిక
కమ్యూనిస్టు లు / ఆంధ్రమహా సభ అతివాదు లకు ప్రచార సాధనంగా ఉండేది. బాలేముల పోరాటం బాలేముల పోరాటం జరిగిన
సం|| -A.D.1946,Oct 18. నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకాలో బాలేముల ఒక చిన్న గ్రామం. AA.D.1946, Oct 18 నాడు
లెవీగల్లా వసూలు పేరుతో రెవెన్యూ అధికారులు, పోలీసులు బాలేముల గ్రామంపై దాడి చేశారు. -బాలేముల ఆంధ్రమహాసభ
సంఘం నాయకులు; 1. గార్లపాటి అనంతరెడ్డి. 2. పటేల్ మట్టా రెడ్డి. 3. సుంకు రంగయ్య. 4. జమాల్ సాబ్. 5. చాకలి భిక్షం. 6.
చాకలి చెన్నయ్య. పై ఆరు మందితో పాటు సుమారు 25 మంది సాయుధ పోలీసులతో పోరాటం సాగించారు. - ఈ పోరాటంలో
పోలీసులు జరిపిన కాల్పుల్లో గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టా రెడ్డి లు మరణించారు. - తెలంగాణా గడ్డ మీద ఒరిగిన తొలి
తెలంగాణా బిడ్డ దొడ్డి కొమరయ్య అయితే పోరాడుతూ ఒరిగిన తొలి అమరులు - గార్ల పాటి అనంతరెడ్డి, పటేల్ మట్టా రెడ్డి,
A.D.1946, Nov 24 న H.S.C అధ్యక్షుడు స్వామి రామా నందతీర్థ బాలేముల గ్రామంలో పర్యటించాడు. పాత సూర్యాపేట
సరసాని నారాయణ నాయకత్వంలో ప్రజలు ప్రతిఘటించారు. -ఈ పోరాటంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కామ్రేడ్ సరసాని
నారాయణ / నర్సయ్య మరణించాడు. దేవరుప్పల సంఘటన - దేవరుప్పల సంఘటన జరిగిన సం|| A.D.1946, Nov18. -
నిజాం సాయుధ పోలీసులు జనగామ తాలూకా దేవరుప్పల పై దాడి చేసి సుమారు 450 మందిని బంధించారు. దేవరుప్పల పై
దాడి వార్త విని కడవెండి నుండి మందడి సోమిరెడ్డి నాయకత్వంలో ఒక దళం, కామారెడ్డిగూడెం నుండి గోలి పాపిరెడ్డి
నాయకత్వంలో ఒక దళం, ధర్మాపురం నుండి ఒక దళం దేవరుప్పలకు చేరుకున్నవి. పై దళాల నాయకత్వంలో ప్రజలందరూ
కలిసిసాయుధ బలగాలను ప్రతి ఘటించగా,పోలీసులు జరిపిన కాల్పుల్లో మందడి సోమిరెడ్డి, గోలి పాపిరెడ్డి లు మరణించారు. పై
మూడు సంఘటనలు (బాలేముల, పాత సూర్యాపేట, దేవరుప్పల) ఫలితంగా తెలంగాణా సాయుధ పోరాటం రాజకీయ దృక్పధం
తీసుకున్నది. ఈ మూడు సంఘటనల సందర్భంగానే కవులు, కళాకారులు కూడా నిజాంకు వ్యతిరేఖంగా గొంతెత్తి పలికారు. -
పులిగిల్ల సంఘటన - పులిగిల్ల సంఘటన జరిగిన సం|| - A.D.1946, Nov18. - తదుపరి నల్గొండ జిల్లా రామన్నపేట తాలూకా
పులిగిల్ల గ్రామంపై సాయుధ పోలీసులు దాడి చేశారు. - పులిగిల్ల స్థా నిక జాగీర్దా ర్ ఆంధ్రమహాసభ సంఘం వాళ్ళు తన జాగీరు
వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తు న్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిని గ్రామ సంఘ కార్యకర్తలు ప్రతిఘటించగా,
పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సంఘం కార్యకర్తలు మరణించారు.వారు; 1. కొమ్మిడి బుచ్చిరెడ్డి. 2. బొబ్బ నర్సిరెడ్డి. 3.
బండారు నర్సిరెడ్డి.
మల్లా రెడ్డి గూడెం సంఘటన -మల్లా రెడ్డి గూడెం హుజూరు నగర్ తాలూకాలో వుంది. మల్లా రెడ్డి గూడెం సంఘటన జరిగిన సం|| -
A.D.1946, Decl. > A.D.1946, Dec 1 న దాదాపు 500 మంది సాయుధ పోలీసులు మల్లా రెడ్డి గూడెం ను
ముట్టడించి,గూడెంలో నుండి ఏ ఒక్కరు బయటికి పోకుండా దారులను మూసేశారు. దీనితో దాదాపు 600 మంది స్త్రీలు,
పురుషులు కర్రలు, వడితెలు, కారంతో సాయుధ పోలీసులను ప్రతి ఘటించారు. - ఈ పోరాటంలో స్త్రీలు ప్రధాన పాత్ర వహించారు.
> ఈ సంఘటనలో పోలీసుల కాల్పుల్లో మరణించిన సంఘ నాయుకులు; • ఎర్రవోలు అప్పిరెడ్డి. • ముంగి వీరయ్య > ఈ
సంఘటనలో వీర మరణం పొందిన స్త్రీలు; • తొండలమ్మ • చింద్రాల గురవమ్మ, • అంకాళమ్మ, > పై ముగ్గురు మహిళలు
తెలంగాణా గడ్డపై అమరులైన మొదటి హరిజన వీర వనితలు. ఆకునూరు సంఘటన > ఆకునూరు సంఘటన A.D.1946
ప్రారంభంలో జరిగినది. > ఆకునూరు గ్రామం విసునూరు దేశ్ ముఖ్ అధీనం లోని జనగామ తాలూకా లో వుంది. > ముఖ్య
కారణం - బలవంతపు లెవీగల్లా వసూళ్ళు. -లెవీగల్లా వసూలు (ధాన్యం సేకరణ) కు రెవెన్యూ గిర్దా వర్ పోలీసుల సహాయంతో
ఆకునూరు గ్రామానికి వచ్చాడు. ధాన్యం ఇవ్వమని ఆకునూరు ప్రజలు తిరగబడి రెవెన్యూ గిర్దా వర్, S.I ని బంధించి, కచ్చడం
బండిలో అప్పటి దాకా పెట్టి చేస్తు న్న వారిని కూర్చో పెట్టి బండి వేగంగా పరిగెత్తు తుంటే బండి ముందర రెవెన్యూ గిర్దా వర్, S.I లను
పరిగెత్తించి వెట్టి ప్రజల భాదలేంటో వారికి గుర్తు చేశారు. - ఈ సంఘటన లో గ్రామ ప్రజలకు నాయకత్వం వహించనది. - సీతల్
సింగ్.
Mounam తదుపరి తీవ్ర అవమానానికి గురైన రెవెనూలో మళ్ళీ ఆకునూరుపై దాడి చేసి తీవ్ర విదు అదికారులు, దొరలు నల్గొండ
రిజర్వు పోలీసుల సహాయంతో రూపెదాడి చేసి తీవ్ర విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో గ్రామాన్ని మొత్తం లూటీ చేయడమే
కనిపించిన ప్రతి స్త్రీనల్లా చెరిచారు. ఇలాంటి సంఘటనలే నల్గొండ జిల్లా చందనపల్లి, మోటు కోడూరు గ్రామాల్లో కూడా జరిగినవి,
- మాచి రెడ్డి పల్లి సంఘటన ఈ సంఘటన జరిగిన సం|| - A.D.1946, Apr 14. మాచిరెడ్డిపల్లి కర్ణాటక ప్రాంతమైన గుల్బర్గా
జిల్లా సరి హద్దు న వున్న ఒక తెలుగు ప్రజల గ్రామం, - ప్రభుత్వ లెవీ ధాన్యం వసూలుకు వ్యతిరేఖంగా మాచిరెడ్డి పల్లి రైతులు
తిరుగుబాటు చేశారు. - ఈ తిరుగుబాటులో ప్రధానంగా స్త్రీలు పాల్గొన్నారు. లెవీ ధాన్యం వసూలుకు స్వయంగా బీదర్ తహసీల్దా ర్
ఖాజా మొహియుద్దీన్ మాచిరెడ్డిపల్లె కు వచ్చాడు. - రెవెన్యూ, పోలీసు అధికారులు లెవీ ధాన్యాన్ని వసూలు చేయడానికి
గ్రామంలోనికి రాగా, ప్రజలు ధాన్యం ఇవ్వమని ప్రతిఘటించారు. దీనితో పోలీసులు ఇళ్ళల్లోకి దూరి బలవం తంగా ధాన్యం ఎత్తు కు
పోవడానికి ప్రయత్నించగా, స్త్రీలు అధికారుల కళ్ళల్లోకి కారం చల్లి చీపుర్లు , రోకళ్ళుతో తరిమి తరిమి కొట్టా రు. ఈ సంఘటనను
తీవ్ర అవమానంగా భావించిన అధికారులు మళ్ళీ ప్రత్యేక సాయుధ పోలీసుల సహాయంతో గ్రామం పై దాడి చేసి ప్రతి ఇంటిని లూటీ
చేయడమే కాకుండా కనిపిం చిన మహిళల్లా చెరిచి బీభత్సం సృష్టించడంతో ప్రజలు గ్రామం వదలి పారిపోయారు. తదుపరి
ఆకునూరు, మాచిరెడ్డి పల్లెల్లో జరిగిన దురాగతా లతో పాటు హై దరాబాద్ రాష్ట్రంలో జరుగుతున్న నిజా దుర్మార్గాలను
యావద్భారత ప్రజలకు తెలియాలని రావి నారాయణ రెడ్డి బొంబాయి వెళ్ళి అక్కడ పత్రికా సం - పత్రికా సమావే శంలో వివరాలను
వెళ్ళడించాడు. దేశవ్యాప్తంగా సర్క్యులేషన్కల్గిన ప్రీపెస్ జర్నల దకుడు శ్రీ సదానంద) ఆకునూరు, మాచిరెడ్డిపల్లి దురాగతాలను
దుపరి ఈ వార్త విన్న గాంధీజీ ఆకునూరు, మాచిరెడ్డి కటి సంఘటనలపై వివరాలు సేకరించి నివేదిక పంపమని హై దరాబాద్లో వున్న
మాచిరెడ్డిపల్లెల్లో పర్యటించి వివరాలు సేకరించి నివేదికను గాంధీజీకి పంపినది. తదుపరి గాంధీజీ నాటి హై దరాబాద్ ప్రధాని సర్
అక్బర్ హై దరికి ఆకునూరు, మాచిరెడ్డి పల్లె అరాచకాల గురించి లేక వ్రాయగా, ప్రధాని న్యాయ విచారణకై హై కోర్టు జడ్జీని
నియమించాడు. ఈ సందర్భంగానే ఆకునూరు, మాచిరెడ్డి పల్లె దురంతాలు పేరుతో దేవులపల్లి వెంకటేశ్వరరావు ఓ పుస్తకంను
వ్రాశాడు. టి చాకిరిని రద్దు చేయాలనే కోరుతూ వెట్టిచాకిరీ అను ఒక లఘు పుస్తకాన్ని కూడా దేవులపల్లె వెంకటేశ్వరరావు వ్రాశాడు.
ధర్మారం సంఘటన ఈ సంఘటన A.D.1947 ప్రాంతంలో జరిగినది. ధర్మారం ముఖైదారు - పుసుకూరు రాఘవరావు. - ధర్మారం
గ్రామం జనగామ తాలూకాలో వుంది. - ఈ గ్రామం పూర్వం చేళ్ళ రామారం అయ్యగారికి అగ్రహారం గా లభించినది. -
అమాయకుడైన చేరళ్ళ రామారం అయ్యగారిని పుసుకూరు రాఘవరావు మోసం చేసి అగ్రహారంను తన వశం చేసుకు న్నాడు. -
ఈ అగ్రహారం భూములను ధర్మారం తండా లంబాడీలు సాగుచేసేవారు. ఈ భూముల నుండి లంబాడీలను బేదఖలు
చేయించాలని, భయపెట్టి కొంత మంది భూములను ఆక్రమించుకున్నాడు. తదుపరి మిగిలిన 80 ఎకరాల మెట్ట, 25 ఎకరాల
మగాణి గల భూములను కూడా ఆక్రమించే ఉద్దేశ్యంతో లంబాడి తండా పైకి తన గుండాలను పంపినాడు. తదుపరి ధర్మారం
సంఘం నాయకులు ఎరమరెడ్డి మోహన్ రెడ్డి, నల్ల నరిసింహులు, తండా నాయకుడైన జాబోతు హామూ నాయకత్వంలో
aungana తదుపరి విసునూరు దేశ్ ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి కుమారుడైన బాబుదొర (జగన్మోహన్ రెడ్డి) తండాలోని
జాటోతు హామాని, అతని 6 మంది కుమారులను అంతం చేయడానికి (తన గుండాలను ధర్మారం తండా) జాటోతు సోమ్లా,
జాటోతు రెడ్యానాయక్, మొదలగు తండాలోని 10 మందిని సజీవదహనం చేశారు. ముండ్రాయి సంఘటన , ముండ్రాయి
జనగామ తాలూకా లోని ఒక గ్రామం. ముండ్రాయి భూస్వామి - కడారి నరసింహారావు. మండ్రాయి గ్రామంలో లంబాడీలు సాగు
చేసే 30 ఎకరాలు మాగాణి, 40 ఎకరాలమెట్ట బంజరు భూమిని అక్రమంగా తన పేరున నరసింహారావు నమోదు
చేయించుకున్నాడు. ఎలాగైనా తమ భూములను దక్కించు కోవాలన్న లంబాడీలు సంఘం నాయకత్వాన తమకు గల ఏకైక
ఆయుధమైన వడిసెలు తో పొలాల వద్దకు చేరారు. కానీ నరసింహారావు పోలీసుల సహాయంతో స్వయంగా తుపాకీ పట్టు కుని
రంగం లోనికి దిగాడు. తదుపరి గురుదయాల్ సింగ్ నాయకత్వంలో సాయుధ పోలీసులు కాల్పులు జరుపుతామని బెదిరించడం
తో లంబా డీలు తమ దాడులను విరమించగా, పోలీసులు దాదాపు 20 మంది లంబాడీలను అరెస్ట్ చేసినారు. ఎర్రపాడు సంఘటన
, - నల్గొండ జిల్లా , సూర్యాపేట తాలూకా లో ఎర్రపాడు ఒక చిన్న గ్రామం. - ఎర్రపాడు గ్రామ భూస్వామి - జన్నారెడ్డి ప్రతాపరెడ్డి.
ఇతనికి దాదాపు లక్షన్నర ఎకరాల భూమి వుంది. - ఇతను తన అధీనంలోని గ్రామాలైన చిల్పకుంట, ఎడవెల్లి, నూతన కల్లు
గ్రామాలకు చెందిన అనేక మంది రైతులను వాళ్ళపొలాల నుండి వెళ్ళగొట్టి వారి పొలాలన్నీ తన పేరున నమోదు
చేయించుకున్నాడు. తదుపరి ఈ గ్రామస్తు లంతా ఎడవెల్లి గ్రామానికి చెందిన గాజుల రామచంద్రయ్య అనే హరిజనుని
తెలంగాణ సాయుధ పోరాటం వద A.D.1947, June 12, - 1948, Sep 17 - ఈ దశలోనే రజాకార్, నిజాం వ్యతిరేఖ సాయుధ
పోరాటం తెలంగాణా ప్రాంతంలో శీఘ్రగతిన వ్యాపించినది. దాదాపు 10 వేల సభ్యులతో కూడిన గెరిల్లా దళాలు ఏర్పడినవి.
PA.D.1947, June 12 న నిజాం తనంతట తానే సర్వ స్వతంత్రు డని ప్రకటించుకున్నాడు. A.D.1947, June 28 న నిజాం
ఫర్మానా జారీ జేసి హై దరాబాద్ సంస్థా నం రాజ్యాంగ పరిషత్ లో పాల్గొనదని, భారత యూనియన్ లో చేరదని అజాద్
హై దరాబాద్లోనే వుంటుందని ప్రకటించాడు. దీనికి మద్దతుగా అజాద్ హై దరాబాద్ ముస్లిం సామ్రాజ్య మని, అసహోహీ పాలనలో
ప్రతి ముస్లీం ఒక పాలకుడేనని, రజాకార్ల నాయకుడు కాసీం రజ్వీ ప్రకటించాడు. సాయుధ పోరాట ప్రకటన A.D.1947, Sep
11 న నిజాం ప్రభుత్వానికి, రజాకార్లకు వ్యతిరేఖంగా సాయుధ పోరాటంను ప్రారంభిస్తు న్నట్లు ప్రకటించినది; 1. రావి
నారాయణరెడ్డి. 2. బద్దం ఎల్లా రెడ్డి. 3. ముఖుం మొహియుద్దీన్, ఈ ప్రకటనలో సమయం ఆసన్నమైనది.నిజాం గద్దెను
కూల్చడానికి సాయుధ సమరం ఒక్కటే మార్గం అని ప్రజలకు పిలుపు నిచ్చారు. - ముఖ్యంగా; • ప్రభుత్వ యంత్రాంగాన్ని తల
క్రిందులు చెయ్యాలి. • ప్రభుత్వానికి పన్నులు చెల్లించ వద్దు , వాడ వాడలా జాతీయ పతాకాలు ఎగురవేయాలి. ప్రభుత్వ
హై దరాబాద్ డే పాటించాలని క్విట్ కాలేజ్ పిలుపు నిచ్చింది. ఆంద రాష్ట్ర యువజన ఫెడరేషన్ మహాసభలు DA.D.1947, Nov
17, 18, 19 తేదిలలో గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో చండ్ర రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగినవి. ఈ మహాసభలకు తెలంగాణా
నుండి హాజరైనవారు: 1. రాజ బహదూర్ గౌర్ - కార్మిక నాయకుడు. 2. రఫీ అహ్మద్ -విద్యార్థి నాయకుడు. 3. పసునూరి
వెంకటరెడ్డి - విద్యార్థి నాయకుడు. 4. బద్దం ఎల్లా రెడ్డి - ఆంధ్రమహాసభ అధ్యక్షులు. 5. మల్లు స్వరాజ్యం - తెలంగాణ వీరనారి. -
ఈ మహాసభలకు హాజరై నిజాం రాజ్యంలో తెలంగాణా సాయుధ లక్ష్యాన్ని వివరించారు. ఈ మహా సభలలోనే విశాలాంధ్ర నిర్మాణం
జరగాలని, తెలంగాణా సాయుధ పోరాటానికి ఆంధ్ర ప్రజల సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తదుపరి ఆంధ్ర కమ్యూనిస్టు
పార్టీ నాయకులు పుచ్చల పల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య లు తెలంగాణా సాయుధ పోరాటానికి
అన్ని విధాల సహాకా రమందించారు. annaah భారత కమ్యూనిస్టు పార్టీ ద్వితీయ మహాసభ TA.D.1948, Feb 28 న కలకత్తా లో
భారత కమ్యూనిస్టు పార్టీ ద్వితీయ మహాసభ జరిగినది. ఈ సభకు తెలంగాణా ప్రాంతం నుండి 75 మంది ప్రతినిధు లకు గాను 4
గురు మాత్రమే హాజరయ్యారు. ఈ సభలో తెలంగాణా సాయుధ పోరాటం మార్గదర్శకం అయి, తెలంగాణా అంటే
కమ్యూనిస్టు లు, కమ్యూనిస్టు లంలో తెలంగాణా గా మారినది. ఈ సమావేశంలోనే కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి
ఈ సమావేశంలోనే తెలంగాణా ప్రాంతం నుండి రావి నారాయణరెడ్డి కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.
GKS Publications - - కమ్యూనిస్టు లు - త్రివ్యూహ పద్ధతి యదాతధ ఒప్పందం తర్వాత నిజాం మరింత పట్టు దలతో రజాకార్ల
సహాయంలో ఆధునిక ఆయుధాల ద్వారా కమ్యూని సులను అంతం చేయడానికి ప్రయత్నించాడు. రజాకార్లు , నిజాం సాయుధ
పోలీసులు ప్రతి రోజు గ్రామాల పెదాడులు చేస్తూ స్త్రీలను చెరుస్తూ ప్రజలను భయభ్రాంతు లకు గురి చేసేవారు. దీనితో
కమ్యూనిస్టు నాయకులు నిజాం సాయుధ పోలీసుల దాడులను, రజాకార్ల అరాచకాలను త్రిప్పికొట్టేందుకు త్రివ్యూహ పద్ధతిని
అనుసరించారు. ఈ త్రివ్యూహ పద్ధతిలో కమ్యూనిస్టు లు ఆయా గ్రామ | ప్రజల తోనే 3 రకాల దళాలను ఏర్పాటు చేశారు. అవి: 3
1. గ్రామ రక్షక దళాలు . 2. నిర్మూలన దళాలు. 3. గెరిల్లా దళాలు. 1. గ్రామ రక్షక దళాలు - గ్రామంలోని యువకులు, పెద్దలు ఈ
దళాల్లో సభ్యులుగా చేరతారు. - వీరు తమ సాధారణం కార్యకలాపాలను సాగిస్తూనే గ్రామ పొలిమేరల్లో చెట్లపై నుండి గస్తీ
కాసేవారు. రజాకార్లు , నిజాం సాయుధ పోలీసులు గ్రామ పొలిమేర లోనికి ప్రవేశించిన వెంటనే వీరు వివిధ రకాల ధ్వనులతో వారి
రాకను గ్రామ ప్రజలకు చేరవేస్తా రు. దీనితో ప్రజలు అప్రమత్తమై బర్మార్లు , గుత్పలు తో వారిని ప్రతి ఘటించేవారు. 2. నిర్యూలన
దళాలు ఈ దళాలు కూడా తమ తమ వృత్తి సంబంధమైన కార్య కపాలను సాగిస్తూనే శత్రు వుల వాహనాలు గ్రామాల్లో
రోడ్లకు గండ్లు త్రవ్వటం, శత్రు వాహనాల టై ర్ల లోగాలి తీయడం కొరకు ఇనుప మేకులతో కూడిన దిమ్మెలను దారుల్లో పాత
పెట్టడం, 3. గెరిల్లా దళాలు ఈ దళ సభ్యులు తమ వృత్తు లను వదిలి పెట్టి పూర్తి కాలం సాయుధ పోరాటం కోసమే పని చేసేవారు.
ఈ దళాలు ప్రారంభంలో జిల్లా స్థా యిలో ఏర్పాటు చేయ బడి తర్వాత తాలూకా, గ్రామస్థా యిలో ఏర్పాటు చేయబ డినవి. ఈ
గెరిల్లా దళాల కార్యక్రమాలు; • సాయుధ పోరాట శిబిరాలపై దాడి చేసి, వారి ఆస్తు లను ధ్వంసం చేసి ఆయుధాలను దోచుకోవడం.
రజాకార్,సాయుధ పోలీసు దాడులను ప్రతిఘటిం చడం. శత్రు వులను నిర్మూలించి ప్రజలను సంరక్షించటం. ప్రజల తోడ్పాటుతో
జమిందార్లు , దేశ్ ముఖ్ ఇండ్లపై దాడులు జరిపి బర్మార్లను, తుపాకులను స్వాధీనం చేసుకోవడం. గెరిల్లా దళం మొదటి దాడి
జిల్లా సాయుధ గెరిల్లా దళం మొట్ట మొదటి దాడి రావుల పెంట పోలీసు క్యాంపు పై జరిగినది. ఈక్యాంపును ధ్వంసం చేసి
ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఈ దాడి ముఖ్య ఉద్దేశ్యం. - ఈ దాడికి నాయకత్వం వహించిన వెంకటరెడ్డి, దేవబత్తిని
వెంకటేశ్వరరావులు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించారు. ఈ దాడి విఫలమైనది. -ఈ దశలో గెరిల్లా దళాలు దాడులు
చేసిన ముఖ్య సాయుధ పోలీసుల క్యాంపులు; 1. ఆత్మకూరు క్యాంపు పై దాడి. 2 ఎర్రపాడు క్యాంపు పై దాడి. 3. ముష్యాలపల్లి
క్యాంపు పై దాడి.
SYNDOL OF SUCCESS 3 వ దశలో పోరాడుతూ అమరులైన ముఖ్య గెరిల్లా - సిరిసిల్ల. Publications I దర నాయకులు;
1. అన భేరి ప్రభాకర్రావు - కరీంనగర్, 2. భూపతిరెడ్డి 3. దామోదర్ రెడ్డి - నల్గొండ. 4. రేణికుంట రామిరెడ్డి - భువనగిరి. 5.
గోపాలరెడ్డి - సూర్యా పేట. 6. పసునూరు వెంకటరెడ్డి - నల్గొండ. 7. నారాయణరెడ్డి - జనగామ. 8. మాధవరెడ్డి - మధిర. 9. ఎర్రా
సత్యం - హుజూర్ నగర్. | ఆపరేషన్ పోలో-3 వ దశ ముగింపు హై దరాబాద్ సంస్థా నం ను భారత యూనియన్ లో విలీనం
చేసేందుకు భారత ప్రభుత్వం A.D.1948, Sep 13 న సైనిక చర్య ( ఆపరేషన్ పోలో)ను ప్రారంభించగా, Sep17 న నిజాం
లొంగిపోయి హై దరాబాద్ ను భారత యూనియన్ లో విలీనం చేశాడు. తదుపరి నిజాం, రజాకార్ల కు వ్యతిరేఖంగా ప్రారంభమైన 3
వ దశ సాయుధ పోరాటం కూడా A.D.1948, Sep 17 ముగిసినది. తెలంగాణా సాయుధ పోరాటం -4 వ దశ TA.D.1948,
Sep 17 - 1951,0ct 21] వదశ సాయుధ పోరాటం భారత జాతీయ కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా ప్రారంభమైనది. A.D.1948, Sep
17 నిజాం నవాబు హై దరాబాద్ సంస్థా నం ను భారత యూనియన్లో విలీనం చేయడంతో, మారిన పరిస్థితుల్లో సాయుధ
పోరాటం విరమణ చేయాలా? వద్దా ? అని కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత చర్చలు జరిగి 2 రకాల అభిప్రాయాలు వెలువడినవి.
సాయుధ పోరాటంను విరమణ చేస్తే: • భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని కమ్యూనిస్టు లు అంగీకరించినట్లవుతుంది.
భారతను సాయుధ పోరాటంద్వారా విముక్తి చేసి సమ సమాజం స్థా పించాలన్న లక్ష్యానికి విరుద్దమవుతుంది.
• తెలంగాణా ప్రాంతంలో సాధించుకు Modern ప్రాంతంలో సాధించుకున్న విజయాలు. పంచిన భూమి ప్రజలకు దక్కకుండా
పోతాయి. ఆదిత్యా సాయుధ పోరాటం కొనసాగించాలని పై కారణాల రీత్యా సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీలో మెజారిటీ
వర్గ నాయకులు అభి .ప్రాయపడ్డా రు. కమ్యూనిస్టు పార్టీ తెలంగాణాలో ప్రధానంగా నిజాం పాలన అంతం కోసం, ప్రజా ప్రభుత్వ
స్థా పనయే లక్ష్యంగా సాయుధ పోరాటంను ప్రారంభించినది. ఈ లక్ష్యం నెరవేరినది. కనుక సాయుధ పోరాటంను పూర్తిగా
విరమించాలని కమ్యూనిస్టు పార్టీ లోని 2 వ వర్గం అభిప్రాయబడినది. ముఖ్యంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిర్దిష్టమైన
హామీలతో సాయుధ పోరాటం ను విరమించాలని 2 వ వర్గం అభిప్రాయబడినది. ఇలా 2 వర్గాల మధ్య చర్చలు జరుగుతున్న
సమయంలోనే డా॥ సరోజనీ నాయుడు కుమారుడు డా|| జయసూర్య నాటి హై దరాబాద్ సైనిక పాలకుడు J.N.చౌదరి ని
కలిశాడు. ఆరు వారాల సమయమిస్తే కమ్యూనిస్టు లను రాజీకి ఒప్పిస్తా నన్నాడు. దానికి J.N.చౌదరీ నేను వాళ్ళను 6 రోజుల్లో
అంతం చేస్తా ను. మీకు ఆరు వారాలు సమయమెందుకి వ్వాలి? అన్నాడు. దీనితో నాటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి
రణదీప గారు భారత ప్రభుత్వానికి వ్యతిరేఖంగా సాయుధ పోరాటం కొనసాగించాలని పిలుపు నివ్వడంతో తెలంగాణాలో 4 వ దశ
సాయుధ పోరాటం ప్రారంభమైనది. - దీనితో A.D.1948, Sep 17 నుండి భారత ప్రభుత్వం కమ్యూనిస్టు లను అణచి వేయడానికి
చర్యలు చేపట్టినది. - A.D.1948, Sep 19 నే హై దరాబాద్ సైనిక గవర్నర్ జనరల్ గా J.N.చౌదరీ నియమించబడ్డా డు.
హై దరాబాద్ భారత యూనియన్లో విలీనం కాగానే భారత ఉపప్రధాని, హోంశాఖా మాత్యులు సర్దా ర్ వల్ల భాయి పటేల్
హై దరాబాద్ వచ్చి తెలంగాణా గడ్డపై ఒక్క కమ్యూనిస్టు కూడా లేకుండా కమ్యూనిస్టు లందరినీ నామ రూపాల్లేకుండా చేస్తా నని
మిలిటరీ గవర్నర్ J.N. చౌదరీ పాలనలో సివిల్ పేటగా వచ్చిన K.M..నంజప్ప తన అధికర బలాన్నంత కమ్యూనిస్టు లపై చూపాడు.
A ముఖ్యంగా హై దరాబాద్ సంస్థా నం భారత యూనియన్లో విలీనం అయిన తర్వాత తెలంగాణా లోని దొరలు, దేశ్ ముఖ్ లు
జమిందార్లు , ఇలా భూస్వామ్య వర్గమంతా కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణా ప్రాంతంలో కమ్యూనిస్టు లను అంతం చేయడానికి
ప్రభుత్వానికి సహాయం చేశారు. ఇలా తెలంగాణా ప్రాంతంలో కమ్యూనిస్టు అని ముద్రపడ్డ ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్తను
అరెస్ట్ చేసి జైల్లో నిర్భందించారు. తెలంగాణాలో భూదానోద్యమానికి శ్రీకారం చుట్టిన వినోభా భావే హై దరాబాద్ సెంట్రల్ జైల్లో వున్న
కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, చంద్రగుప్త చౌదరిని వరంగల్ జైలులో వున్న చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, వట్టి
కొండ నాగేశ్వరావు తదితర కమ్యూనిస్టు నాయకులను కలిసి సాయుధ పోరాటంను విరమించాలని ప్రజా సమస్యల పరిష్కారానికి
సంపూర్ణ సహకారం అందిస్తా నని తెలిపాడు -తెలంగాణా టువెల్ - హై దరాబాద్ భారత యూనియన్లో విలీనం అయ్యాక
పట్టు బడి, చంపకుండా వున్న కమ్యూనిస్టు లపై నిజాం పాలనా కాలంలో నేరాలు చేశారని కేసులు నమోదు చేసి వారిని
విచారించడానికి నల్గొండ కేంద్రంగా ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ను ప్రభుత్వం ఏర్పాటు చేసినది. - ఈ ప్రత్యేక ట్రిబ్యునల్ లో సభ్యులు; •
మాధవరావు. • లక్ష్మణరావు. • జా మొహినుద్దీన్. ఈ ప్రత్యేక ట్రిబ్యునల్ ఎక్కువ మందికి కఠిన శిక్షలతో పాటు, ఉరిశిక్షలు కూడా
విధించినది. A.D.1950 నాటికి తెలంగాణాలో 50 మందికి ఉరిశిక్షలు విధించబడ్డా యి. ఉరిశిక్ష పడిన వారిలో 12 మందిని
A తెలంగాణా టువెల్ గా ప్రసిద్ధి చెందిన ఈ 12 మంది ఉరి శిక్షలు ఆపాలని దేశ వ్యాప్తంగా ఉద్యమంగా సాగింది. ఈ 12 మంది
ఉరిశిక్షలు ఆపాలని ఢిల్లీలో సైపుద్దీన్ కిచ్లూ నాయకత్వంలో కవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ వేత్తలు సభ జరిపి
ఉరిశిక్షలను ఖండిస్తూ అమలును రద్దు చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రఖ్యాత బ్రిటీషు న్యాయవాది D.N.ప్రిట్
స్వయంగా భారత దేశం వచ్చి ఇచ్చిన తీర్పులకు పునర్విచారణకు అనుమతిం చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాడు. ముఖ్యంగా ప్రపంచ
యువజన సమాఖ్య , ప్రపంచ విద్యార్థి సమాఖ్య , ప్రపంచ కార్మిక సమాఖ్య మొదలైన అంతర్జా తీయ సంస్థలు, ప్రపంచ ప్రఖ్యాత
గాయకుడు పాల్ రాబ్సిన్, చిలీ మహాకవి పెబ్లో నెరోడా లాంటి ప్రముఖులు 12 మంది ఉరిశిక్షలు రద్దు చేయాలని భారత ప్రధాని
జవహార్ లాల్ నెహ్రు కు విజ్ఞప్తు లు పంపారు. > తదుపరి ప్రపంచ వ్యాపితంగా వచ్చిన ఒత్తిడి వల్ల సుప్రీం కోర్టు లో పునర్విచారణ కు
ప్రభుత్వం అంగీకరించినది. - తదుపరి ఉరిశిక్ష 12 మంది తరుపున వాదించిన ఢిపెన్స్ లాయర్స్; 1. D.N. ప్రిట్ - బ్రిటీషు న్యా
యవాది. 2. బారిస్టర్ లతీఫ్ - బొంబాయి. 3. మనోహర్ రాజ్ సక్సేనా - హై దరాబాద్. - సుప్రీం కోర్టు లో విచారణ జరిగి 12 మంది
ఉరిశిక్షలు యావ జ్జీవ శిక్షలుగా మారాయి. సాయుధ పోరాటం విరమణ తెలంగాణాలో సాయుధ పోరాటం కొనసాగించాలా?
విరమించాలా? అన్న విషయంపై సోవియట్ కమ్యూనిస్టు పార్టీ సలహా పొందడానికి అజయ్ ఘోష్, డాంగే, చంద్ర రాజేశ్వరరావు,
మాకినేని బసవపున్నయ్య లతో కూడిన ప్రతినిధి వర్గం మాస్కో చేరి స్టా లిన్, మాలటోవ్, మాలెం కోవ్, సుఫైవ్ లతో చర్చలు
జరిపినది.
తదుపరి A.D.1951,0ct 21 సాయుధ పోరాట విరమణ ను తెలంగాణా సాయుధ పోరాట కమిటి ప్రకటించినది. -1952
సార్వత్రిక ఎన్నికలు A.D.1951,0ct 21 న కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంను అధికారికంగా విరమించినది. కాని
ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తి వేయలేదు. పోలీస్ చర్య తదనంతరం అజ్ఞాతం లోనికి వెళ్ళిన రావి నారాయణ రెడ్డి
సాయుధ పోరాటం విరమించిన తర్వాత A.D.1931, Sep లో జనవాసం లోనికి రాగానే ప్రభుత్వం అరెస్ట్ చేసినది. తదుపరి
A.D.1951, Dec 5 న రావి నారాయణరెడ్డి పెరోల్ పై బయటకి వచ్చాడు. కమ్యూనిస్టు పార్టీ పై నిషేధం కొనసాగుతుండటంతో
కమ్యూనిస్టు లు పీపుల్స్ డమోక్రా టిక్ ఫ్రంట్ (PDF) ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రాంతంలోని లీగ్ ఆఫ్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ
కిసాన్ కాంగార్ పార్టీ, ఏజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీలు దా! జయసూర్య నేతృత్వంలో P.D.F పార్టీగా ఆవిర్భవించినవి. - -
కమ్యూనిస్టు లంతా P.D.F పార్టీ పేరుపై ఎన్నికల్లో పోటీ చేశారు. నాడు తెలంగాణాలో • శాసన సభ నియోజక వర్గాలు - 98. •లోక
సభ స్థా నాలు - 15. > P.D.F 42 శాసనసభ స్థా నాల్లో పోటీ చేసి 36 స్థా నాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 98 స్థా నాల్లో పోటీ చేసి 41
స్థా నాలు గెలించినది. - ఎన్నికల్లో అనేక మంది కమ్యూనిస్టు నాయకులు జైల్లో వుండటం కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో
పార్లమెంట్ కు, అసెంబ్లీకి ఒకే అభ్యర్థిని పోటీ పెట్టవలసి వచ్చింది. ముఖ్యంగా, లోకసభ అసెంబ్లీ - రావి నారాయణరెడ్డి నల్గొండ
రెడి, డా॥ జయసూర్య, పెండ్యాల Modern పైవారిలో రావి నారాయణరెడ్డి, డా|| జయసూర్య. పెం. రాఘవరావులు పార్లమెంట్,
అసెంబ్లీ స్థా నాలు రెండూ గెలుచుకున్నారు. కానీ మఖూ మొహియుద్దీన్ మాత్రం ఓడిపోయాడు. నల్గొండ ద్విసభ్య పార్లమెంట్
స్థా నంలో రావి నారాయణరెడి (జనరల్) సుంకం అచ్చాలు (రిజర్వు) దేశంలో కెల్లా అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. -
సూర్యాపేట శాసన సభ స్థా నం నుండి బి.ధర్మభిక్షం రాష్ట్రంలో కెల్లా అత్యధిక ఓట్లతో గెలిచాడు. ఈ ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్
నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు పై P.D.F అభ్యర్థి పెండెం వాసుదేవ్
గెలిచాడు . ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మహారాష్ట్ర, కర్ణాటక, ప్రాంతాల నుండి ఎక్కువ స్థా నాల్లో గెలిచి శాసన సభలో మెజారిటీ
సాధించినా, తెలంగాణాలో మైనారిటీ వుంది. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో మహారాష్ట్రకు చెందిన
దిగంబరరావు బిందు, తెలంగాణా నుండి బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి పోటీ పడ్డా రు. - చివరకు తెలంగాణా
లో కమ్యూనిస్టు ల ప్రాభల్యం అధికంగా వున్నందున, తెలంగాణా ప్రాంతానికి చెందిన బూర్గుల రామకృష్ణారావు ను ముఖ్యమంత్రి
గా నియమించారు. - శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా V.D. దేశపాండే ఎన్నికయ్యారు. తదుపరి A.D.1952, May 2 నుండి